13వ తేదీ నుంచి జాతకం మారిపోతున్న మేషం, వృశ్చికం, ధనుస్సు రాశులవారు
శ్రీమహావిష్ణువు అనుగ్రహం మెండుగా లభించే పవిత్రమైన రోజు 'అపర ఏకాదశి'. ఈ ఏడాది మే 13న రాబోతున్న ఈ ఏకాదశి, జ్యోతిష్య శాస్త్ర రీత్యా అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ శుభదినాన విశ్వంలో అరుదైన 'పారిజాత యోగం' రూపుదిద్దుకోనుంది. శ్రీకృష్ణుడి ఆశీస్సులతో ఏర్పడే ఈ యోగం కారణంగా కొన్ని రాశుల వారి జాతకాలు ఒక్కసారిగా మారిపోనున్నాయి. వారు
వాస్తు ప్రకారం ఇంటికి ఏ దిక్కులో ఎంత ఖాళీ స్థలం ఉండాలి?
సొంత ఇల్లు అనేది ప్రతి ఒక్కరి జీవితకాల కల. ఆ కలల సౌధాన్ని నిర్మించుకునేటప్పుడు కేవలం సౌకర్యాలే కాదు, ఇంట్లోకి సానుకూల శక్తిని ఆహ్వానించే 'వాస్తు' నియమాలు పాటించడం కూడా అంతే ముఖ్యం. ఇంటి నిర్మాణం, ఖాళీ స్థలం, గదుల మార్పుల గురించి వాస్తు నిపుణులు అందిస్తున్న సూచనలు, మరిన్ని అదనపు వాస్తు రహస్యాలు తెలుసుకుందాం. ఖాళీ
నేటినుండి విపరీత రాజయోగంతో ఈ రాశులవారికి అదృష్టం పట్టబోతోంది!
జ్యోతిష్య శాస్త్రంలో 'గ్రహాల సేనాధిపతి'గా పిలువబడే కుజుడు మే 11, 2026న తన స్వక్షేత్రమైన మేషరాశిలోకి ప్రవేశించబోతున్నాడు. ఈ సమయంలో కుజుడు విపరీత రాజయోగాన్ని ఏర్పరుస్తున్నాడు. కుజుడు ఒక రాశి నుంచి మరో రాశిలోకి మారినప్పుడు అది అన్ని రాశులపై ప్రభావం చూపుతుంది. ఇదే సమయంలో కుజుడు తన సొంతరాశిలోకి వస్తుండటంతో రుచక మహాపురుష రాజయోగం కూడా
జూన్ 10 నుంచి మేషం, తుల, కుంభం, కన్యారాశివారికి అఖండ ధనయోగం
జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల గమనం మానవ జీవితాలపై బలమైన ప్రభావాన్ని చూపుతుంది. ముఖ్యంగా తెలివితేటలకు కారకుడైన బుధుడు, చేసిన కర్మల ప్రకారం ఫలితాలను ప్రసాదించే శని దేవుడు పరస్పరం 90 డిగ్రీల కోణంలోకి రావడం వల్ల 'కేంద్ర దృష్టి రాజయోగం' ఏర్పడబోతోంది. జూన్ 10 నుంచి ఈ యోగం ప్రభావంతో కొన్ని రాశుల వారికి అదృష్టం తలుపు
మే 14న మిధునరాశిలోకి శుక్రుడు.. వీరి పంట పండుతుంది!
దృక్ పంచాంగం ప్రకారం రాక్షసుల గురువైన శుక్రుడు మే 14వ తేదీన మిధున రాశిలోకి సంచారం చేస్తాడు. నవగ్రహాలలో శుక్రుడికి చాలా ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. సంపదలకు విలాసాలకు అధిపతి అయిన శుక్రుడు మే 14వ తేదీన మిధున రాశిలోకి సంచారం చేయడం ముఖ్యంగా మూడు రాశుల వారికి అదృష్టాన్ని ఇస్తుంది . బుధుడి రాశిలోకి శుక్రుడు
today rashiphalalu: వీరు నేడు నక్కతోక తొక్కుతారు..బుధ సూర్యుల మహిమ!
మే 10, 2026న గ్రహాల సంచారాలు ద్వాదశ రాశులవారి జాతకాలను నిర్ణయిస్తాయి. మే 10 2026న సూర్యుడు, బుధుడు వృషభ రాశిలో, చంద్రుడు నేడు మధ్యాహ్నం తర్వాత మీన రాశిలోకి, కుజుడు మేషరాశిలో, గురుడు మిధునరాశిలో, శని, రాహువు మీనరాశిలో, కేతువు కన్యారాశిలో సంచారం చేస్తారు. ఈ గ్రహాల సంచారం కారణంగా ద్వాదశ రాశుల వారి జాతకాలు
మృగశిరలోకి శుక్రుడు.. మేషం, వృషభం, తులా రాశివారు నక్క తోక తొక్కినట్లే
జ్యోతిష్య శాస్త్రంలో సంపదకు, ఐశ్వర్యానికి, విలాసవంతమైన జీవితానికి, అందానికి, కళలకు, ఫ్యాషన్స్ కు కారకుడైన శుక్రుడు, కుజుడి ఆధిపత్యంలోని మృగశిర నక్షత్రంలో అడుగుపెట్టడం ఒక కీలక పరిణామం. ఈ నక్షత్ర మార్పు కొన్ని రాశుల వారికి అదృష్టం మోసుకొస్తోంది. మే 9 నుండి మే 17 వరకు కొనసాగే ఈ సమయంలో మూడు రాశులవారు అనూహ్య లాభాలు
కుబేర దిశలో బుధుడి సంచారంతో, మే నెలలో ఈ రాశులవారికి కనకవర్షం!
వేద జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల రాకుమారుడు, తెలివితేటలు, వ్యాపారం, వాణిజ్యం సంభాషణలకు కారకుడు అయిన బుధ గ్రహ సంచారం అన్ని రాశుల వారి జీవితాలను ప్రభావితం చేస్తుంది. బుధుడు వర్తక వ్యాపారాలకు కారకుడు కావడంతో వివిధ రాశులలో బుధసంచారం ప్రభావం చూపిస్తుంది. ముఖ్యంగా బుధుడు ఉచ్చ స్థితిలో ఉంటే ఆ రాశుల వారికి సానుకూల ఫలితాలు వస్తాయి.
మే 11న రుచక రాజయోగం.. ఈ రాశుల వారే రాజులు!
వేద జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మే 2026లో ఒక శక్తివంతమైన యోగం ఏర్పడబోతోంది. గ్రహాల సేనాధిపతి అయిన మంగళ గ్రహం మే 11న మేష రాశిలోకి ప్రవేశించడంతో ‘రుచక రాజయోగం' ఏర్పడుతుంది. ఈ యోగం చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది. దీని ప్రభావం కొన్ని రాశుల వారికి శుభాలను, లాభాలను తీసుకురానుంది. సొంతరాశిలో ఉచ్చ స్థితిలో కుజుడు మంగళ
భారతీయ వాస్తు శాస్త్ర సృష్టికర్త విశ్వకర్మ వాస్తును ఎలా రూపొందించారంటే..
భారతీయ వాస్తు శాస్త్రానికి ఆద్యుడిగా, సృష్టికర్తగా విశ్వకర్మను పరిగణిస్తారు. పురాణాల ప్రకారం వాస్తు శాస్త్రం ఆవిర్భావం వెనుక ఆసక్తికరమైన కథ ఉంది. దాన్నిగురించిన వివరాలు తెలుసుకుందాం. వాస్తు పురుషుని ఆవిర్భావం వాస్తు శాస్త్రానికి మూలం 'వాస్తు పురుషుడు'. పురాణాల ప్రకారం, శివుడు, అంధకాసురుడు అనే రాక్షసుడి మధ్య యుద్ధం జరిగినప్పుడు, శివుని నుదుటి నుండి ఒక చెమట
పునర్వసులోకి గురువు: మేషం, మిథునం, సింహం, ధనుస్సు రాశులకు అద్భుత లాభాలు
జ్యోతిష్య శాస్త్రంలో అత్యంత శుభప్రదమైన గ్రహంగా భావించే దేవగురువు బృహస్పతి, తన గమనాన్ని మార్చుకోబోతున్నాడు. ఈ నెల 14వ తేదీన గురుడు తన సొంత నక్షత్రమైన పునర్వసులో రెండో పాదం నుంచి మూడో పాదంలోకి ప్రవేశించనున్నాడు. జ్యోతిష్య పరిభాషలో గురు గ్రహం నక్షత్ర సంచారం చేయడం అనేది అత్యంత కీలకమైన మార్పుగా భావిస్తారు. ఈ పరిణామం వల్ల
మే 15న కేంద్ర త్రికోణ, బుధాదిత్య రాజయోగాలతో ఈ రాశులవారికి సంపదల భోగం!
వేద జ్యోతిషశాస్త్రంలో గ్రహాలు వివిధ రాశులలో వేరొక గ్రహంతో కలిసి కొన్ని యోగాలను ఏర్పరుస్తాయి. అయితే ఆ యోగాలు కొన్ని శుభ యోగాలు కాగా, మరికొన్ని యోగాలు అశుభ యోగాలు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం వృషభ రాశిలో బుధ, సూర్య కలయిక బుధాదిత్య రాజయోగాన్ని, కేంద్ర త్రికోణ రాజయోగాన్ని ఏర్పరుస్తుంది. ఈ యోగం కారణంగా మూడు రాశుల
నేడు ఈ రాశులవారి పంట పండుతుంది.. బుధ సూర్యుల కటాక్షం లభిస్తుంది!
మే 8 2026 నాడు తిథి కృష్ణ పక్షం షష్టి (ఉదయం వరకు) ఆపై సప్తమి వస్తుంది. సాయంత్రం వరకు ఉత్తరాషాడ నక్షత్రం ఉంటుంది. నేటి యోగం శుభయోగం. కరణం వనిజ కరణం. రాహుకాలం ఉదయం 10 గంటల 37 నిమిషాల నుండి 12 గంటల 12 నిమిషాల వరకు ఉంటుంది. నేటి గ్రహాల స్థితి
గురు గోచారంతో 4 రాశుల వారికి తిరుగుండదు.. మీ రాశి ఉందా?
జ్యోతిష్య శాస్త్రంలో గురు గ్రహానికి చాలా ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. ఈ నెల జూన్ 2వ తేదీ మధ్యాహ్నం గురు గ్రహం మిథున రాశి నుంచి వృశ్చిక రాశిలోకి ప్రవేశించనుంది. ఈ సంచారం మొత్తం పన్నెండు రాశులపైనా ప్రభావం చూపినప్పటికీ, నాలుగు రాశుల వారికి మాత్రం ఊహించని అదృష్టాన్ని తీసుకురానుంది. ఆ రాశులవారు అన్ని విధాలా ప్రయోజనాలను
దళపతి విజయ్ న్యూమరాలజీ రహస్యం.. అందుకే గవర్నర్ మళ్లీ పిలిచారు
దళపతి విజయ్ స్థాపించిన 'తమిళగ వెట్రి కళగం' (TVK) పార్టీ తమిళనాడు రాజకీయ ముఖచిత్రాన్ని ఒక్కసారిగా మార్చేసింది. కేవలం గ్లామర్తోనే కాకుండా, బలమైన ఆశయాలతో ప్రజల్లోకి వెళ్లిన విజయ్, ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధిక స్థానాలను కైవసం చేసుకుని ముఖ్యమంత్రి పీఠానికి చేరువయ్యారు. విజయ్ జూన్ 22, 1974న జన్మించారు. న్యూమరాలజీ ప్రకారం, ఆయన పుట్టిన తేదీలోని
శని-చంద్రుల సంయోగంతో త్వరలో విష యోగం: ఈ రాశులకు ధన లాభం!
వేద జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, నవ గ్రహాల్లో శని, చంద్ర గ్రహాలకు ప్రత్యేక స్థానం ఉంటుంది. శనిని న్యాయానికి, కర్మఫలాలకు అధిపతిగా భావిస్తారు. చంద్రుడు మనస్సు, భావోద్వేగాలకు ప్రతీకగా చెప్తారు. ఈ రెండు గ్రహాల సంయోగం జ్యోతిష్యపరంగా అత్యంత శక్తివంతమైనదిగా భావిస్తారు. మీనంలో శని-చంద్రుల సంయోగం ఈ ఏడాది మే 12న సాయంత్రం 7:24 గంటలకు గురు గ్రహ
మారుతున్న జీవన శైలికి అనుగుణంగా సరికొత్త వాస్తు గురించి తెలుసుకోండి
పాత వాస్తు సూత్రాల కంటే భిన్నంగా, మారుతున్న జీవనశైలిని బట్టి 2026 నాటి ఆధునిక కాలానికి సరిపోయేలా వస్తున్న సరికొత్త వాస్తు పరిణామాలు, వాటికి సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకుందాం. గ్రీన్ వాస్తు అనేది కొత్త ట్రెండ్ప్రస్తుతం వాస్తును కేవలం దిశలకే పరిమితం చేయకుండా, పర్యావరణ హితంతో ముడిపెడుతున్నారు.ఆధునిక వాస్తు ప్రకారం సోలార్ ప్యానెల్స్ను ఆగ్నేయంలో అమర్చడం
దళపతి విజయ్ జాతకంలో 'రాజయోగం': ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టిన గ్రహాలు
తమిళనాట 'దళపతి' విజయ్ సృష్టించిన రాజకీయ సునామీ వెనుక కేవలం ప్రజాకర్షణ మాత్రమే కాదు, బలమైన గ్రహబలం కూడా ఉందనే చర్చ ఇప్పుడు సోషల్ మీడియాలో జోరుగా సాగుతోంది. అరంగేట్రంలోనే అఖండ విజయాన్ని అందుకున్న విజయ్ జాతకంలో ఎలాంటి రాజయోగాలు ఉన్నాయి? ఆయన భవిష్యత్తుపై జ్యోతిష్య పండితుల అంచనా ఏంటి? అనేది తెలుసుకుందాం. విజయ్ జాతకంలో 'రాజయోగం
మే నెలలో 4 రాజయోగాలు.. 5 రాశుల పంట పండుతోంది
మే నెలలో గ్రహాల గమనం ఒక అద్భుతమైన మలుపు తిరుగుతోంది. ఏకకాలంలో నాలుగు రాజయోగాలు ఉద్భవించడం అనేది జ్యోతిష్య శాస్త్రం ప్రకారం అత్యంత అరుదైన ఘట్టం. ఈ శుభ యోగాల ప్రభావంతో ఐదు రాశుల వారి జాతకాలు ఒక్కసారిగా మారిపోనున్నాయి. ఈ నెలలో అదృష్టం వరించే ఆ రాశుల వివరాలను తెలుసుకుందాం. జ్యోతిష్య మండలంలో గ్రహాల సంచారం
మే 10న రాహు చంద్రుల కలయికతో గ్రహణయోగం: ఈ రాశులవారు జాగ్రత్త!
వేద జ్యోతిషశాస్త్రంలో గ్రహాల సంచారం అనేక శుభ యోగాలను, అనేక అశుభ యోగాలను ఏర్పరుస్తుంది. మే 10వ తేదీ, ఆదివారం మధ్యాహ్నం 12:12 గంటలకు చంద్రుడు శని రాశి అయిన కుంభరాశిలో సంచరించనున్నాడు. రాహువు కూడా అదే రాశిలో ఉండటంతో, వారి కలయికను జ్యోతిష్యులు 'గ్రహణ యోగం'గా పరిగణిస్తారు. ఈ యోగం ద్వాదశ రాశుల వారికి సవాళ్లు,
Today rashiphalalu: వీరికి సంపదలను ఖరారు చేసిన శని మరియు రాహువు!
మే 6, 2026 బుధవారం నాడు గ్రహ స్థితి ప్రకారం సూర్యుడు మేష రాశిలో, కుజుడు మరియు శుక్రుడు వృషభ రాశిలో, బుధుడు మేషంలో, గురుడు మిథునంలో, శని మరియు రాహువు మీనంలో, కేతువు కన్య రాశిలో సంచరిస్తున్నారు. చంద్రుడు రోజు పొడవున తన స్థానం మారుస్తూ భావోద్వేగాలపై ప్రభావం చూపిస్తాడు. ఈ క్రమంలో గ్రహాల సంచారం
వాస్తు ప్రకారం దక్షిణంవైపు ఇవి చేసి ఆర్థికంగా స్థిరపడండి
సాధారణంగా చాలామంది దక్షిణ దిశ అనగానే భయానికి, అపోహలకు లోనవుతుంటారు. కానీ వాస్తు శాస్త్రం ప్రకారం, దక్షిణ గోడను సరైన పద్ధతిలో తీర్చిదిద్దుకుంటే, అది మీ జీవితంలో అంతులేని ధైర్యాన్ని, స్థిరత్వాన్ని, ఆర్థికస్థితిని, అద్భుతమైన కెరీర్ వృద్ధిని ప్రసాదిస్తుంది. దక్షిణ దిశను మీ విజయానికి సోపానంగా మార్చుకునేందుకు అనుసరించాల్సిన సరికొత్త చిట్కాలను తెలుసుకుందాం. వాస్తు ప్రపంచంలో దక్షిణ
today rashiphalalu: ఆ నాలుగు గ్రహాలు నేడు ఈ రాశులవారికి సంపదలను ఇస్తాయి!
మే 5 2026న గ్రహాల సంచారం కారణంగా ద్వాదశ రాశుల వారి జీవితాలపై ప్రభావం పడుతుంది. నేడు సూర్యుడు మేష రాశిలో,చంద్రుడు కన్య రాశిలో సంచరిస్తున్నాడు. కుజుడు మిథున రాశిలో,బుధుడు,గురుడు వృషభ రాశిలో ఉన్నాడు. శుక్రుడు మిథున రాశిలో, శని, రాహువు మీన రాశిలో ఉన్నారు. కేతువు కన్య రాశిలో ఉన్నాడు ఈ గ్రహస్థితి కారణంగా కమ్యూనికేషన్,
కృత్తికలో సూర్యుడు, దశ, దిశ మారుతున్న మీనం, సింహ, కర్కాటకం, వృశ్చిక రాశులవారు
జ్యోతిషశాస్త్రంలో గ్రహాల రాజుగా పిలవబడే సూర్యుడు, అతి త్వరలో పరాక్రమానికి చిహ్నమైన కృత్తిక నక్షత్రంలోకి అడుగుపెట్టబోతున్నాడు. మే 11 సోమవారం సాయంత్రం నుంచి ప్రారంభమయ్యే ఈ సంచారం వల్ల, సూర్యుడి ప్రతాపం కొన్ని రాశుల వారికి వరంగా మారనుంది. ఆర్థిక కష్టాలు తొలగిపోయి, మానసిక ప్రశాంతత చేకూరుతుంది. అన్నిరకాలుగా ప్రయోజనాలు కలుగుతాయి. ఆయా రాశుల వివరాలను తెలుసుకుందాం.
వాస్తు ప్రకారం అద్దె ఇంట్లో ఉండేవారు సొంత ఇల్లు కొనుగోలు చేయాలంటే ఏం చేయాలి?
సొంతిల్లు అనేది ప్రతి ఒక్కరి కల. అద్దె ఇంట్లో ఉంటూనే సొంత ఇంటి నిర్మాణానికి మార్గం సుగమం చేసుకోవడానికి వాస్తు శాస్త్రం కొన్ని సూచనలు అందిస్తోంది. మీ సంకల్పం నెరవేరడానికి కొన్ని కొన్ని మార్పులు చేసుకుంటే చాలు. అలాగే నిరంతరం కష్టపడుతుండాలి. ఆదాయాన్ని సమకూర్చుకోవాలి. పొదుపు చేయాలి. వాటికి ఈ మార్పులు తోడై సొంతింటి కల నెరవేరుతుంది.
today rashiphalalu: నేడు శివయోగంతో ఈ రాశులవారిపై సంపదల వెల్లువ
నేడు మే 4వ తేదీ 2026వ సంవత్సరం. నేడు గ్రహాల సంచారం కారణంగా జీవితాలలో ప్రభావం కనిపిస్తుంది. గ్రహాలు వివిధ రాశులలో సంచరిస్తూ అన్ని రాశుల వారి జీవితం పైన తమ ప్రభావాన్ని చూపిస్తాయి. నేడు శివయోగం కారణంగా ద్వాదశ రాశుల వారి జాతకాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. మేష రాశి మేషరాశి జాతకులకు నేడు
మమత దీదీ జాతక చక్రం తేల్చింది ఇదే- పరాక్రమం
ఇంకొన్ని గంటల్లో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో పాటు ఆమె పార్టీ తృణమూల్ కాంగ్రెస్ భవిష్యత్తును ఈ ఫలితాలు నిర్ణయించనున్నాయి. ఎన్నికలకు ముందు వచ్చిన ఎగ్జిట్ పోల్స్ మమతకు అనుకూలంగా లేనప్పటికీ, నాలుగోసారి విజయం సాధిస్తానని ఆమె ధీమా వ్యక్తం చేస్తున్నారు. తృణమూల్ కాంగ్రెస్ ను అధికార పీఠం నుంచి
మే,జూన్ నెలల్లో శక్తివంతమైన ‘ఖప్పర్ యోగం’తో పట్టిందల్లా బంగారమే!
జ్యోతిష్య శాస్త్రంలో అరుదుగా సంభవించే అత్యంత శక్తివంతమైన, భయంకరమైన యోగం 'ఖప్పర్ యోగం'. 2026 మే, జూన్ నెలల్లో శని, కుజుడు, రాహువు వంటి గ్రహాల ప్రతికూల కలయిక వల్ల ఈ యోగం ఏర్పడుతోంది. దీనివల్ల సమాజం పరంగా, వ్యక్తుల జీవితాల్లోనూ ఊహించని మార్పులు రాబోతున్నాయి. ఈ 'ఖప్పర్ యోగం' ఏ రాశుల వారికి రాజయోగాన్ని ఇస్తుంది?
వ్యాపారంలో రాణించాలంటే ఈ వాస్తు నియమాలు పాటించండి
వ్యాపారంలో రాణించాలన్నా, పెట్టిన పెట్టుబడికి లాభాలు రావాలన్నా కేవలం కష్టం మాత్రమే సరిపోదు.. దానికి ప్రకృతి శక్తుల అనుగ్రహం ఉండాలి. 'వాస్తు' బలం కూడా తోడవ్వాలి. చాలామంది వ్యాపారాలు ప్రారంభంలో బాగున్నా, మధ్యలో ఎందుకు కుంటుపడుతున్నాయో అర్థం కాక సతమతమవుతుంటారు. పంచభూతాల సమతుల్యత దెబ్బతిన్నప్పుడు ఇలాంటి సమస్యలు వస్తాయని వాస్తు పండితులు చెబుతున్నారు. వ్యాపార అభివృద్ధికి, ముఖ్యంగా
మృగశిర నక్షత్రంలోకి శుక్రుడు.. ఈ రాశులవారి సుడి తిరుగుతుంది!
వేద జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సంపదలకు, విలాసాలకు అధిపతి అయిన శుక్రుడు మే 8వ తేదీన మృగశిర నక్షత్రం లోకి సంచారం చేయబోతున్నాడు. మృగశిర నక్షత్రంలో శుక్ర సంచారం కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలను ఇస్తుంది. శుక్రుడు ప్రస్తుతం వృషభ రాశిలో సంచారం చేస్తున్నాడు. మృగశిర నక్షత్రంలోకి శుక్రుడు వృషభ రాశిలో ఉన్న శుక్రుడు మే
రోహిణీ నక్షత్రంలోకి సూర్యుడు: సింహరాశి, వృషభరాశి వారికి ధనయోగం
జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల రాశి మార్పుతో పాటు నక్షత్ర సంచారానికి కూడా ఎంతో ప్రాధాన్యత ఉంది. మే నెలలో గ్రహాలకు రాజైన సూర్యుడు, చంద్రుడికి ఎంతో ఇష్టమైన రోహిణి నక్షత్రంలోకి ప్రవేశించబోతున్నాడు. దాదాపు ఏడాది తర్వాత సూర్యుడు ఈ నక్షత్రంలోకి రావడం విశేషం. ఈ సంచారం వల్ల ప్రకృతిలో మార్పులతో పాటు, కొన్ని రాశుల వారి జీవితాల్లో
అద్దె పోర్షన్ వాస్తు ఎలా ఉండాలి?
చాలామంది అద్దెకు ఉండేటప్పుడు బాగుండి, సొంత ఇల్లు కట్టుకున్నాక ఇబ్బందులు పడుతుంటారు. మరికొందరు అద్దె ఇల్లు కలిసిరాక సతమతమవుతుంటారు. అసలు వాస్తు దోషం ఎవరి మీద ప్రభావం చూపుతుంది? ఖాళీగా ఉన్న అద్దె పోర్షన్ వల్ల యజమానికి నష్టమా? లాభమా? అనే సందేహాలకు పరిష్కారాలు తెలుసుకుందాం. ఖాళీ పోర్షన్ల వాస్తును సరిదిద్దడంద్వారా సంతోషంగా జీవించవచ్చు. ఇంట్లో ఒక
అస్తమించిన బుధుడు.. ఈ రాశులవారి పంట పండిస్తున్నాడు!
వైశాఖ పౌర్ణమి రోజు బుధ గ్రహం అస్తమయం అయిన సందర్భంగా నాలుగు రాశుల వారికి శుభవార్తలు వెల్లువెత్తనున్నాయి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ రాశులవారు ఆర్థికంగా, వ్యక్తిగతంగా మెరుగైన ఫలితాలను పొందే అవకాశం ఉంది. మే 1, 2026న వైశాఖ పౌర్ణమి రోజు బుధుడి అస్తమయం వల్ల లబ్ధిని పొందే ఆ రాశుల గురించి ప్రస్తుతం మనం
మే నెలలో గజకేసరి యోగంతో.. మేషం, సింహంతో సహా వీరు మట్టి ముట్టినా బంగారమే
వేద జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, మే నెలలో ఐదు ముఖ్యమైన శుభ యోగాలు ఏర్పడనున్నాయి. ఈ యోగాల ప్రభావం రాశుల వారి జీవితాలపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. బృహస్పతి, చంద్రుల కలయికతో అత్యంత శుభప్రదమైన 'గజకేసరి యోగం' ఏర్పడుతుంది. ఈ యోగం వల్ల కొన్ని రాశులవారికి ఆదాయం పెరిగే అవకాశాలు మెండుగా ఉన్నాయి. మేష
మే నెలలో అదృష్టం మేషం, వృషభం, సింహం, మీనరాశులవారిదే
జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల కదలికలు కేవలం ఖగోళ మార్పులు మాత్రమే కాదు, అవి మానవ జీవితాలను మలుపు తిప్పే శక్తి సంకేతాలు అని చెప్పొచ్చు. ముఖ్యంగా 2026 మే నెలలో సూర్యుడు, బుధుడు, శుక్రుడు వంటి కీలక గ్రహాల కలయికతో విశ్వంలో ఒక అద్భుత దృశ్యం ఆవిష్కృతం కాబోతోంది. ఈ సంచారం వల్ల అరుదైన 'బుధాదిత్య రాజయోగం',
వాస్తు శాస్త్రం ప్రకారం వంటగదిలో ఈ 5 వస్తువులు తగ్గితే దరిద్రం వెంటాడుతుంది
ఇల్లు అంటే కేవలం నాలుగు గోడల నిర్మాణం కాదు.. అది మన జీవన గమనానికి దిక్సూచి. మన కలల సౌథం. ముఖ్యంగా ఇంటి 'వంటగది' అనేది ఇంటి యజమాని అదృష్టాన్ని, ఆరోగ్యాన్ని శాసించే శక్తి క్షేత్రం. వాస్తు శాస్త్రం ప్రకారం, వంటగదిలోని కొన్ని వస్తువులు పూర్తిగా ఖాళీ కావడం అనేది పేదరికానికి, మానసిక అశాంతికి దారితీస్తుందని వాస్తు
మృగశిర నక్షత్రంలో బుధుడు.. మేషం, సింహంతో సహా 5రాశులకు జాక్ పాట్!
వేద జ్యోతిష్య శాస్త్రంలో 27 నక్షత్రాలు ఉండగా, ప్రతి నక్షత్రాన్ని ఒక్కో గ్రహం పాలిస్తుంది. బుధుడు తన నక్షత్ర స్థానాన్ని మార్చినప్పుడు, ఆ నక్షత్ర పాలకుడి స్వభావం ఆధారంగా ఫలితాలు వస్తాయి. తెలివి, వ్యాపారం, మేథస్సుకు చిహ్నంగా భావించే బుధుడు కెరీర్, ఆర్థిక స్థితి, మానసిక స్థితిని ప్రభావితం చేస్తాడు. మృగశిర నక్షత్రంలోకి బుధుడు అటువంటి
అనుకోకుండా రాత్రికి రాత్రే కోటీశ్వరులవుతున్న మేషరాశి, వృషభరాశి, సింహరాశివారు
ఖగోళంలో గ్రహాల గమనం మారినప్పుడల్లా మానవ జీవితాల్లో పెను మార్పులు సంభవిస్తుంటాయి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, జూన్ నెలలో జరగబోయే గ్రహ సంచారాలు కొన్ని రాశుల వారి తలరాతను పూర్తిగా మార్చేయబోతున్నాయి. ముఖ్యంగా ధైర్యానికి ప్రతీక అయిన కుజుడు మేషరాశిలో, శుభకార్యాలకు అధిపతి అయిన బృహస్పతి వృషభ రాశిలో ప్రవేశించనున్నారు. ఈ రెండు శక్తివంతమైన గ్రహాల కలయిక
వాస్తు ప్రకారం ఇంట్లో ఈ మొక్కలు పెరుగుతుంటే ఐశ్వర్యం కూడా పెరుగుతుంటుంది
ఇంట్లో ఆనందం, ఆరోగ్యం, ఐశ్వర్యం వెల్లివిరియాలంటే కేవలం ఇటుకలు, ఇసుకతో నిర్మించే గోడలు మాత్రమే సరిపోవు.. ఆ ఇంట్లో ఉండే 'శక్తి' కూడా సరిగ్గా ఉండాలి. అది కూడా సానుకూల శక్తి ఉండాలి. ఎంతోమంది వాస్తు నిపుణులు ఈ విషయాన్ని తెలియజేశారు. పెరట్లో మనం పెంచుకునే మొక్కలు కూడా మన తలరాతను మార్చేస్తాయట. ఇంటిని నందనవనం చేస్తూనే,
మే 29 నుంచి లక్ష్మీనారాయణ రాజయోగం: మిథునరాశి, ధనుస్సు రాశి, కన్యారాశివారికి తిరుగులేదు!
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాల కదలికలు మనిషి జీవితాన్ని రాత్రికి రాత్రే మార్చేస్తుంటాయి. తాజాగా మే నెలలో రెండు కీలక గ్రహాల కలయిక వల్ల అత్యంత శక్తివంతమైన 'లక్ష్మీనారాయణ రాజయోగం' ఏర్పడబోతోంది. తెలివితేటలకు కారకుడైన బుధుడు, సంపద, భోగభాగ్యాలకు, విలాసవంతమైన జీవితానికి కారకుడైన శుక్రుడు ఒకే రాశిలో అంటే మిథునంలో కలవడం వల్ల ఈ అద్భుత యోగం
today rashiphalalu: పెట్టుబడులు పెట్టడానికి మంచి సమయం, ప్రయాణంలో జాగ్రత్తగా ఉండాలి
పరాభవ నామ సంవత్సరంవైశాఖ శుద్ధ చతుర్ధశిరాహుకాలం: మధ్యాహ్నం 1.30 నుంచి 3.00 గంటల వరకుదుర్ముహూర్తం: ఉదయం 10.01 నుంచి 10.50 వరకు, మధ్యాహ్నం 2.54 నుంచి 3.42 గంటల వరకులక్ష్మీనారాయణ రాజయోగం ప్రారంభమవుతున్న తరుణంలో, ఈ రోజు చాలా రాశుల వారికి సానుకూలంగా ఉండబోతోంది. గురువారం కాబట్టి దత్తాత్రేయుడు, సాయిబాబా దేవాలయాలను దర్శించండి. మేషం ఈ రోజు
డబ్బు నిల్వ ఉండాలన్నా, సంపాదన పెరగాలన్నా వాస్తు ప్రకారం బలం చేకూర్చండి
మనం ఎంత సంపాదిస్తున్నాం అనేదానికంటే, ఆ సంపాదనలో ఎంత మిగులుతోంది అన్నదే మన ఆర్థిక భవిష్యత్తును నిర్ణయిస్తుంది. చాలామంది చేతికి అందిన డబ్బు చేతిలో నిలవడం లేదు అని బాధపడుతుంటారు. దీనికి కారణం మన ఇంట్లో లేదా మనం చేసే పనుల్లో ఉన్న చిన్నపాటి వాస్తు దోషాలే కావచ్చు. ఆర్థిక ఇబ్బందుల నుండి గట్టెక్కి, బ్యాంక్ బ్యాలెన్స్ను
కుంభరాశి, మీనరాశి మే నెల జాతక ఫలం పూర్తి వివరాలు
గ్రహాలు నిర్దిష్ట సమయంలో ఒక రాశి నుంచి మరో రాశికి సంచారం చేస్తుంటాయి. ఇలా సంచారం చేసే క్రమంలో కొన్నిసార్లు సానుకూల ఫలితాలు, మరికొన్ని సార్లు ప్రతికూల ఫలితాలను కలుగజేస్తుంటాయి. కొన్ని కొన్ని సందర్భాల్లో ఎంతో అరుదైన రాజయోగాలను ఏర్పరుస్తుంటాయి. తెలుగులో ఉన్న 12 రాశుల్లోకుంభ రాశి, మీన రాశి వారి మే నెల జాతక ఫలం
today rashiphalalu: ఆకస్మిక ధనలాభం ఉంది, సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి
పరాభవ నామ సంవత్సరంవైశాఖ శుద్ధ త్రయోదశిరాహుకాలం: మధ్యాహ్నం 12.00 నుంచి 1.30 గంటల వరకుదుర్ముహూర్తం: ఉదయం 11.39 నుంచి మధ్యాహ్నం 12.27 గంటల వరకుబుధవారం కాబట్టి ఓం గం గణపతయే నమః లేదా విష్ణు సహస్రనామము పారాయణ చేయడం చాలా మంచిది. దీనివల్ల బుధ గ్రహ దోషాలు తొలగి, బుద్ధి బలం పెరుగుతుంది. మేష రాశి ఈ
వాస్తు ప్రకారం ఇంటి నిర్మాణం ఎటు నుంచి ఎటు మొదలు పెట్టాలి?
కొత్త ఇల్లు కట్టుకోవడం అనేది ఒక సామాన్యుడి జీవితకాల స్వప్నం. ఆ స్వప్నం ఎటువంటి ఆటంకాలు లేకుండా, ప్రశాంతంగా పూర్తి కావాలంటే కేవలం డబ్బు, మనుషులు ఉంటే సరిపోదు.. సరైన 'వాస్తు ప్రణాళిక' కూడా ఉండాలి. ఇంటి నిర్మాణం ప్రారంభించే దిశ, స్థల ఎంపిక ఇందులో చాలా కీలక పాత్ర పోషిస్తాయి.ఇంటి నిర్మాణంలో ప్రతి అడుగు శాస్త్రోక్తంగా
ధనుస్సు రాశి, మకర రాశి మే నెల జాతక ఫలం పూర్తి వివరాలు
గ్రహాలు నిర్దిష్ట సమయంలో ఒక రాశి నుంచి మరో రాశికి సంచారం చేస్తుంటాయి. ఇలా సంచారం చేసే క్రమంలో కొన్నిసార్లు సానుకూల ఫలితాలు, మరికొన్ని సార్లు ప్రతికూల ఫలితాలను కలుగజేస్తుంటాయి. కొన్ని కొన్ని సందర్భాల్లో ఎంతో అరుదైన రాజయోగాలను ఏర్పరుస్తుంటాయి. తెలుగులో ఉన్న 12 రాశుల్లో ధనుస్సు రాశి, మకర రాశి వారి మే నెల జాతక
ఇంటికి వాస్తు దోషం, నర దోషం పోవాలంటే ఏం చేయాలి?
ఇంట్లోకి కేవలం సంతోషం మాత్రమే ప్రవేశించాలి అంటే, వాస్తు నిపుణులు సూచిస్తున్న పాజిటివ్ ఎనర్జీ బూస్టర్స్ కచ్చితంగా పాటించాల్సిందే. ఎందుకంటే వాటిని పాటించడంవల్ల ఇంటికి వాస్తు దోషం పోవడమే కాదు.. దృష్టి దోషం కూడా పోతుంది. నిపుణులు ఏం చెప్పారో తెలుసుకొని వాటన్నింటినీ అందరూ పాటించి సంతోషంగా ఉండండి. సింహద్వారమే.. అదృష్ట ద్వారం! వాస్తు శాస్త్రం ప్రకారం
తులా రాశి, వృశ్చిక రాశి మే నెల జాతక ఫలం పూర్తి వివరాలు
గ్రహాలు నిర్దిష్ట సమయంలో ఒక రాశి నుంచి మరో రాశికి సంచారం చేస్తుంటాయి. ఇలా సంచారం చేసే క్రమంలో కొన్నిసార్లు సానుకూల ఫలితాలు, మరికొన్ని సార్లు ప్రతికూల ఫలితాలను కలుగజేస్తుంటాయి. కొన్ని కొన్ని సందర్భాల్లో ఎంతో అరుదైన రాజయోగాలను ఏర్పరుస్తుంటాయి. తెలుగులో ఉన్న 12 రాశుల్లో తులారాశి, వృశ్చిక రాశి వారి మే నెల జాతక ఫలం
Today Rashiphalalu: కొత్త అవకాశాలు వస్తాయి, అనుకోకుండా ప్రయాణం ఉంటుంది
పరాభవ నామ సంవత్సరం,వైశాఖ శుద్ధ ఏకాదశి,రాహుకాలం: ఉదయం 7.30 నుంచి 9.00 గంటల వరకు,దుర్ముహూర్తం: మధ్యాహ్నం 12.26 నుంచి 1.15 వరకు, మధ్యాహ్నం 2.53 గంటల నుంచి 3.43 వరకు,సోమవారం కాబట్టి శివాలయం వెళ్లడం, శివుడికి అభిషేకం చేయడంవల్ల మేలు కలుగుతుంది. మేష రాశి ఈ రోజు మీకు చాలా ఉత్సాహంగా ఉంటుంది. చేపట్టిన
సింహరాశి, కన్యా రాశి మే నెల జాతక ఫలం పూర్తి వివరాలు
గ్రహాలు నిర్దిష్ట సమయంలో ఒక రాశి నుంచి మరో రాశికి సంచారం చేస్తుంటాయి. ఇలా సంచారం చేసే క్రమంలో కొన్నిసార్లు సానుకూల ఫలితాలు, మరికొన్ని సార్లు ప్రతికూల ఫలితాలను కలుగజేస్తుంటాయి. కొన్ని కొన్ని సందర్భాల్లో ఎంతో అరుదైన రాజయోగాలను ఏర్పరుస్తుంటాయి. తెలుగులో ఉన్న 12 రాశుల్లో సింహరాశి, కన్యారాశివారి మే నెల జాతక ఫలం ఎలా ఉందో
today rashiphalalu: వృత్తి, వ్యాపారాల్లో లాభాలున్నాయి, ఖర్చులు పెరిగే అవకాశం ఉంది
పరాభవ నామ సంవత్సరం,వైశాఖ శుద్ధ దశమి,రాహుకాలం: సాయంత్రం 4.30 నుంచి 6.00 గంటల వరకుదుర్ముహూర్తం: సాయంత్రం 4.32 నుంచి 5.21 గంటల వరకు, ఆదివారం కాబట్టి ఆదిత్య హృదయం పఠించడం లేదా సూర్యుడికి అర్ఘ్యం వదలడం వల్ల అన్ని రాశుల వారికి మేలు జరుగుతుంది. మేషం ఈ రోజు మీకు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అనవసర ప్రయాణాలు
లక్ష్మీ కటాక్షం సిద్ధించాలంటే వాస్తు ప్రకారం ఇంట్లో ఉత్తర దిశలో ఉండకూడని వస్తువులు
సనాతన ధర్మంలో 'వాస్తు శాస్త్రం' కేవలం ఇళ్ల నిర్మాణానికి సంబంధించినదే కాదు.. మన జీవితాల్లోకి సానుకూల శక్తిని ఆహ్వానించే ఒక మార్గం. పంచభూతాల కలయికతో నిర్మితమయ్యే ఇంట్లో ఏ వస్తువు ఎక్కడ ఉండాలో వాస్తు నిర్దేశిస్తుంది. ముఖ్యంగా ఇంటి ఉత్తర దిశను సంపదకు అధిపతి అయిన 'కుబేరుడి' స్థానంగా భావిస్తారు. ఈ దిశను ఎంత పవిత్రంగా, వాస్తుకు
మిథున రాశి, కర్కాటక రాశి మే నెల జాతక ఫలం పూర్తి వివరాలు
గ్రహాలు నిర్దిష్ట సమయంలో ఒక రాశి నుంచి మరో రాశికి సంచారం చేస్తుంటాయి. ఇలా సంచారం చేసే క్రమంలో కొన్నిసార్లు సానుకూల ఫలితాలు, మరికొన్ని సార్లు ప్రతికూల ఫలితాలను కలుగజేస్తుంటాయి. కొన్ని కొన్ని సందర్భాల్లో ఎంతో అరుదైన రాజయోగాలను ఏర్పరుస్తుంటాయి. తెలుగులో ఉన్న 12 రాశుల్లో మిథున రాశి, కర్కాటక రాశివారి మే నెల జాతక ఫలం
today rashiphalalu: ఆగిపోయిన పనులు పూర్తవుతాయి, సమాజంలో గౌరవం పెరుగుతుంది
పరాభవ నామ సంవత్సరం,వైశాఖ శుద్ధ నవమి,ఆశ్లేష నక్షత్రం,రాహుకాలం: ఉదయం 9.00 నుంచి 10.30 గంటల వరకుదుర్ముహూర్తం: ఉదయం5.57 నుంచి 7.34 గంటల వరకు, శనివారం కావడం వల్ల శని దోషం ఉన్నవారు నియమాలు పాటించడం మంచిది.శని దేవునికి లేదా వేంకటేశ్వర స్వామికి దీపారాధన చేయడం వల్ల ఈ రోజు ఉన్న ప్రతికూలతలు తొలగిపోతాయి. మేష రాశి రేపు
మేషరాశి, వృషభరాశి మే నెల జాతక ఫలం పూర్తి వివరాలు
గ్రహాలు నిర్దిష్ట సమయంలో ఒక రాశి నుంచి మరో రాశికి సంచారం చేస్తుంటాయి. ఇలా సంచారం చేసే క్రమంలో కొన్నిసార్లు సానుకూల ఫలితాలు, మరికొన్ని సార్లు ప్రతికూల ఫలితాలను కలుగజేస్తుంటాయి. కొన్ని కొన్ని సందర్భాల్లో ఎంతో అరుదైన రాజయోగాలను ఏర్పరుస్తుంటాయి. తెలుగులో ఉన్న 12 రాశుల్లో మేష రాశి, వృషభ రాశివారి మే నెల జాతక ఫలం
today rashiphalalu: తల్లి వైపు నుంచి ఆస్తి కలిసివస్తుంది
పరాభవ నామ సంవత్సరం,వైశాఖ శుద్ధ అష్టమిరాహుకాలం: ఉదయం 10.30 నుంచి 12.00 గంటల వరకుదుర్ముహూర్తం: ఉదయం 8.24 నుంచి 9.12 గంటల వరకు, మధ్యాహ్నం 12.27 గంటల నుంచి 1.16 గంటల వరకు మేష రాశి ఈ రోజు మీకు పనులన్నీ సకాలంలో పూర్తవుతాయి. ఉద్యోగంలో అధికారుల ప్రశంసలు లభిస్తాయి. గతంలో ఉన్న ఆరోగ్య సమస్యలు తగ్గుముఖం
వాస్తు శాస్త్రం ప్రకారం ఆదివారం ఈ సంకేతాలు కనపడితే మీకు తిరుగులేదు
ఆదివారం అంటే సూర్య భగవానుడికి అత్యంత ప్రీతికరమైన రోజు. జ్యోతిష్య శాస్త్రంలో సూర్యుడు అంటే ఆత్మ కారకుడు, విజయానికి చిహ్నం. మన చుట్టూ జరిగే కొన్ని సంఘటనలు భవిష్యత్తులో రాబోయే అదృష్టానికి సంకేతాలుగా నిలుస్తాయి. వాటిని జాగ్రత్తగా గమనించాలి.పేదలకు లేదా ఆవుకు గోధుమ రొట్టెలు తినిపిస్తే సూర్యుడి అనుగ్రహం రెట్టింపు అవుతుంది. సూర్య భగవానుడికి ఎరుపు రంగు
40 ఏళ్ల తర్వాత కుబేరులవుతున్న వృషభం, సింహం, వృశ్చికం, మకర రాశివారు
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ప్రతి వ్యక్తి జీవితంలో గ్రహాల ప్రభావం వేర్వేరు సమయాల్లో మారుతూ ఉంటుంది. కొందరికి ప్రారంభంలోనే అదృష్టం వరిస్తే, మరికొందరికి మాత్రం 40 ఏళ్ల తర్వాతే అసలైన 'రాజయోగం' మొదలవుతుందని పండితులు చెబుతున్నారు. ముఖ్యంగా శని, కుజుడు, బృహస్పతి వంటి గ్రహాల అనుగ్రహం వల్ల 40 ఏళ్ల వయసు దాటాక ఆర్థికంగా అత్యున్నత శిఖరాలను
today rashiphalalu: ఆకస్మిక ధనలాభం ఉంది. ప్రయాణాలు చేయాల్సి వస్తుంది
పరాభవ నామ సంవత్సరం, తిథి: శుక్ల పక్ష సప్తమి రాత్రి 8.49 గంటల వరకురాహుకాలం: మధ్యాహ్నం 1.30 నుండి 3.00 వరకు.దుర్ముహూర్తం: ఉదయం 10.01 నుండి 10.50 వరకు, మధ్యాహ్నం 2.54 నుంచి 3.42 వరకు మేష రాశి ఈ రోజు మీకు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఉదయం కాస్త ఒత్తిడి ఉన్నప్పటికీ, సాయంత్రానికి పరిస్థితులు చక్కబడతాయి.
ఇల్లు పూర్తిగా కట్టకుండానే గృహప్రవేశం చేయవచ్చా? వాస్తు ఏం చెబుతోంది?
ఇంటి నిర్మాణం పూర్తవకుండానే కేవలం సిమెంట్, ఇటుకల మధ్యలోకి వెళ్లడం మాత్రమే కాదు... అది వాస్తు పరంగా, మానసిక పరంగా అనేక సమస్యలకు ఆహ్వానం పలకడమే. అసంపూర్ణ గృహ ప్రవేశం వల్ల కలిగే పరిణామాలపై వాస్తు నిపుణులు చెబుతున్న విషయాలను తెలుసుకుందాం. మనం ఇల్లు పూర్తికాకముందే, ఏదో ఒక తొందరలో లేదా ముహూర్తాల బలవంతం మీద సగం
జన్మ నక్షత్రం పూర్వాభాద్ర, ఉత్తరాభాద్ర, రేవతి ఉన్నవారి మే నెల జాతక ఫలం
తెలుగు సంప్రదాయం, వేద జ్యోతిష్య శాస్త్రం ప్రకారం జన్మ నక్షత్రానికి అత్యంత ప్రాధాన్యత ఉంది. ఒక వ్యక్తి పుట్టినప్పుడు చంద్రుడు ఏ నక్షత్రంలో ఉంటే, దాన్నే ఆ వ్యక్తి 'జన్మ నక్షత్రం' అని పిలుస్తారు. జాతక చక్రం మొత్తం ఈ జన్మ నక్షత్రం ఆధారంగానే నిర్మించబడుతుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చంద్రుడు మనస్సుకు అధిపతి. కాబట్టి, పుట్టినప్పుడు
today rashiphalalu: పట్టుదలతో విజయాన్ని సాధిస్తారు.. తల్లివైపు నుంచి ఆస్తి వస్తుంది
పరాభవ నామ సంవత్సరం, తిథి: శుక్ల పక్ష షష్ఠి సాయంత్రం 10:49 వరకు, ఆ తర్వాత సప్తమి.నక్షత్రం: ఆరుద్ర రాత్రి 10:13 వరకు, ఆ తర్వాత పునర్వసు.రాహుకాలం: మధ్యాహ్నం 12:14 నుండి 01:48 వరకు.దుర్ముహూర్తం: ఉదయం 11:49 నుండి మధ్యాహ్నం 12:39 వరకు.ముఖ్య విశేషం: ఈ రోజు శ్రీ రామానుజ జయంతి, స్కంద షష్ఠి. మేష రాశి
జన్మ నక్షత్రం ధనిష్ట, శతభిష ఉన్నవారి మే నెల జాతక ఫలం
తెలుగు సంప్రదాయం, వేద జ్యోతిష్య శాస్త్రం ప్రకారం జన్మ నక్షత్రానికి అత్యంత ప్రాధాన్యత ఉంది. ఒక వ్యక్తి పుట్టినప్పుడు చంద్రుడు ఏ నక్షత్రంలో ఉంటే, దాన్నే ఆ వ్యక్తి 'జన్మ నక్షత్రం' అని పిలుస్తారు. జాతక చక్రం మొత్తం ఈ జన్మ నక్షత్రం ఆధారంగానే నిర్మించబడుతుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చంద్రుడు మనస్సుకు అధిపతి. కాబట్టి, పుట్టినప్పుడు
today rashiphalalu: ఆకస్మిక ధనలాభం ఉంది. హనుమాన్ చాలీసా చదవండి
పరాభవ నామ సంవత్సరం, వైశాఖ శుద్ధ తదియనక్షత్రం: మృగశిరవర్జ్యం: సాయంత్రం6.57 గంటల నుంచి రాత్రి 8.23 గంటల వరకురాహుకాలం: మధ్యాహ్నం 3.00 గంటల నుంచి 4.30 గంటల వరకుమంగళవారం రోజు కుజుడు, హనుమంతుని ఆరాధనకు అత్యంత ప్రశస్తమైన రోజు. మేష రాశి ఈ రోజు మీకు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వృత్తి పరంగా ఒత్తిడి ఉన్నప్పటికీ, పట్టుదలతో
వీధిపోటు ఉన్న ఇంట్లో అద్దెకు ఉండొచ్చా? వీధిపోటు ఇల్లు కొనొచ్చా?
వాస్తు శాస్త్రం ప్రకారం వీధిపోటు అనేది అత్యంత శక్తివంతమైన అంశం. ఇది ఒక ఇంటికి అపారమైన అదృష్టాన్ని ఇవ్వగలదు లేదంటే తీవ్రమైన కష్టాలను కూడా ఇవ్వగలదు. వీధిపోటు ఉన్న ఇంటిని కొనుగోలు చేద్దామా? వద్దా? అని కొందరు, అటువంటి ఇంట్లో అద్దెకు ఉండొచ్చా? అనే విషయంలో మరికొందరు డైలమాలో ఉంటారు. దానికి సంబంధించిన వాస్తు నియమాలు తెలుసుకుందాం.
జన్మ నక్షత్రం ఉత్తరాషాఢ, శ్రవణం ఉన్నవారి మే నెల జాతక ఫలం
తెలుగు సంప్రదాయం, వేద జ్యోతిష్య శాస్త్రం ప్రకారం జన్మ నక్షత్రానికి అత్యంత ప్రాధాన్యత ఉంది. ఒక వ్యక్తి పుట్టినప్పుడు చంద్రుడు ఏ నక్షత్రంలో ఉంటే, దాన్నే ఆ వ్యక్తి 'జన్మ నక్షత్రం' అని పిలుస్తారు. జాతక చక్రం మొత్తం ఈ జన్మ నక్షత్రం ఆధారంగానే నిర్మించబడుతుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చంద్రుడు మనస్సుకు అధిపతి. కాబట్టి, పుట్టినప్పుడు
Today rashiphalalu: అక్షయ తృతీయ కావడంతో చిన్న పని చేసినా రెట్టింపు ఫలితాలు
పరాభవ నామ సంవత్సరం, వైశాఖ శుద్ధ తదియనక్షత్రం: రోహిణివర్జ్యం: సాయంత్రం6.57 గంటల నుంచి రాత్రి 8.23 గంటల వరకురాహుకాలం: ఉదయం 7.30 గంటల నుంచి 9.00 గంటల వరకుయమగండం: మధ్యాహ్నం 10.30 గంటల నుంచి 12.00 గంటల వరకుసోమవారం కావడం, అక్షయ తృతీయ కావడంతో ఏ పని ప్రారంభించినా విజయం, ఐశ్వర్యం సిద్ధిస్తుంది. మేష రాశిఆర్థికంగా ఈ
Vastu : వాస్తు ప్రకారం ఈ 5 విగ్రహాలు మీ ఇంట్లో ఉండాలి!
జీవితంలో ఎంత కష్టపడినా ఆర్థిక ఇబ్బందులు, ఇంట్లో అశాంతి వెన్నాడుతూనే ఉంటాయి అని చాలామంది బాధపడుతుంటారు. మన చుట్టూ ఉండే వాతావరణం మన ఆలోచనలను, అదృష్టాన్ని ప్రభావితం చేస్తుంది. ఇంట్లో సానుకూల శక్తిని పెంచి, లక్ష్మీదేవి కటాక్షం పొందేందుకు కొన్ని ప్రత్యేక విగ్రహాలను సరైన దిశలో ఉంచడం వల్ల అద్భుతమైన మార్పులు సంభవిస్తాయని వాస్తు నిపుణులు తెలియజేస్తున్నారు.
జన్మ నక్షత్రం మూల, పూర్వాషాఢ ఉన్నవారి మే నెల జాతక ఫలం
తెలుగు సంప్రదాయం, వేద జ్యోతిష్య శాస్త్రం ప్రకారం జన్మ నక్షత్రానికి అత్యంత ప్రాధాన్యత ఉంది. ఒక వ్యక్తి పుట్టినప్పుడు చంద్రుడు ఏ నక్షత్రంలో ఉంటే, దాన్నే ఆ వ్యక్తి 'జన్మ నక్షత్రం' అని పిలుస్తారు. జాతక చక్రం మొత్తం ఈ జన్మ నక్షత్రం ఆధారంగానే నిర్మించబడుతుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చంద్రుడు మనస్సుకు అధిపతి. కాబట్టి, పుట్టినప్పుడు
today rashiphalalu: అద్భుతమైన అవకాశాలు వస్తాయి.. ఆదాయం పెరుగుతుంది
పరాభవ నామ సంవత్సరం, వైశాఖ శుద్ధ విదియనక్షత్రం: భరణివర్జ్యం: సాయంత్రం 5.52 గంటల నుంచి రాత్రి 7.18 గంటల వరకురాహుకాలం: సాయంత్రం 4.30 గంటల నుంచి 6.00 గంటల వరకుయమగండం: మధ్యాహ్నం 12.00 గంటల నుంచి 1.30 గంటల వరకుఆదివారం కావడంతో సూర్య భగవానుడి అనుగ్రహం కోసం ఆదిత్య హృదయం పఠించడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి.
జన్మ నక్షత్రం అనూరాధ, జ్యేష్ఠ ఉన్నవారి మే నెల జాతక ఫలం
తెలుగు సంప్రదాయం, వేద జ్యోతిష్య శాస్త్రం ప్రకారం జన్మ నక్షత్రానికి అత్యంత ప్రాధాన్యత ఉంది. ఒక వ్యక్తి పుట్టినప్పుడు చంద్రుడు ఏ నక్షత్రంలో ఉంటే, దాన్నే ఆ వ్యక్తి 'జన్మ నక్షత్రం' అని పిలుస్తారు. జాతక చక్రం మొత్తం ఈ జన్మ నక్షత్రం ఆధారంగానే నిర్మించబడుతుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చంద్రుడు మనస్సుకు అధిపతి. కాబట్టి, పుట్టినప్పుడు
today rashiphalalu: ఆదాయం పెరుగుతుంది.. కోపాన్ని నియంత్రించుకోవాలి
పరాభవ నామ సంవత్సరం, వైశాఖ శుద్ధ పాడ్యమినక్షత్రం: అశ్వినిరాహుకాలం: ఉదయం 9.00 గంటల నుంచి 10.30 వరకుయమగండం: మధ్యాహ్నం 1.30 గంటల నుంచి మధ్యాహ్నం 3.00 గంటల వరకుశనివారం కావడంతో హనుమంతుడిని లేదా శని దేవుడిని ఆరాధించడం వల్ల ప్రతికూలతలు తగ్గుతాయి. మేష రాశి ఈ రోజు మీకు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వృత్తిలో పని ఒత్తిడి
బాత్రూం పక్కనే వంటగది, దేవుడి గది ఉండొచ్చా? వాస్తు ఏం చెబుతోంది?
సొంత ఇల్లు అనేది ప్రతి ఒక్కరి కల. కానీ పాత ఇంట్లో ఎదురైన ఆర్థిక, ఆరోగ్య సమస్యలు కలవరపెడుతుంటాయి. అటువంటివి కొత్త ఇంట్లో రాకూడదని అందరూ కోరుకుంటారు. స్థలం చిన్నదైనా చాలు సొంత ఇల్లు కట్టుకుందామనుకుంటారు. అటువంటివారినిక ఒక సమస్య వేధిస్తుంటుంది. బాత్రూమ్ గోడను ఆనుకుని వంటగది లేదా దేవుడి గది ఉండొచ్చా? అన్న ప్రశ్నకు వాస్తు
జన్మ నక్షత్రం స్వాతి, విశాఖ ఉన్నవారి మే నెల జాతక ఫలం
తెలుగు సంప్రదాయం, వేద జ్యోతిష్య శాస్త్రం ప్రకారం జన్మ నక్షత్రానికి అత్యంత ప్రాధాన్యత ఉంది. ఒక వ్యక్తి పుట్టినప్పుడు చంద్రుడు ఏ నక్షత్రంలో ఉంటే, దాన్నే ఆ వ్యక్తి 'జన్మ నక్షత్రం' అని పిలుస్తారు. జాతక చక్రం మొత్తం ఈ జన్మ నక్షత్రం ఆధారంగానే నిర్మించబడుతుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చంద్రుడు మనస్సుకు అధిపతి. కాబట్టి, పుట్టినప్పుడు
today rashiphalalu: ఐశ్వర్యం సిద్ధిస్తుంది, విదేశీ సంబంధం కుదురుతుంది
శుక్రవారం అమావాస్య కావడంతో ఈ రోజు పితృ దేవతలకు తర్పణాలు వదిలితే పుణ్యఫలం లభిస్తుంది. అలాగే, శుక్రవారం కాబట్టి లక్ష్మీదేవి పూజ చేయడం వల్ల ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి ఐశ్వర్యం సిద్ధిస్తుంది. పరాభవ నామ సంవత్సరం, చైత్ర అమావాస్య సాయంత్రం 5.23 గంటల వరకు,నక్షత్రం: ఉత్తరాభాద్రరాహుకాలం: ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 12.00 గంటల వరకుయమగండం: మధ్యాహ్నం
వాస్తు ప్రకారం మీ పర్సుల్లో ఈ ఒక్క వస్తువు ఉండకూడదు
డబ్బు సంపాదించడం ఒక ఎత్తయితే, ఆ డబ్బు మన దగ్గర నిలబడటం మరొక ఎత్తు. మనం నిత్యం జేబులో ఉంచుకునే పర్సు కేవలం డబ్బులు దాచుకునేది మాత్రమే కాదు.. సంపదను ఆకర్షించే ఒక శక్తి కేంద్రం. వాస్తు శాస్త్రం ప్రకారం పర్సులో మనం ఉంచే వస్తువులే మన ఆర్థిక స్థితిని శాసిస్తాయి. మీ పర్సు లక్ష్మీ ప్రదంగా
జన్మ నక్షత్రం హస్త, చిత్త ఉన్నవారి మే నెల జాతక ఫలం
తెలుగు సంప్రదాయం, వేద జ్యోతిష్య శాస్త్రం ప్రకారం జన్మ నక్షత్రానికి అత్యంత ప్రాధాన్యత ఉంది. ఒక వ్యక్తి పుట్టినప్పుడు చంద్రుడు ఏ నక్షత్రంలో ఉంటే, దాన్నే ఆ వ్యక్తి 'జన్మ నక్షత్రం' అని పిలుస్తారు. జాతక చక్రం మొత్తం ఈ జన్మ నక్షత్రం ఆధారంగానే నిర్మించబడుతుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చంద్రుడు మనస్సుకు అధిపతి. కాబట్టి, పుట్టినప్పుడు
today rashiphalalu: మహాలక్ష్మీ యోగంతో ఆకస్మిక ధనలాభం
మీనరాశిలో చంద్రుడు సంచారం చేస్తుండటంవల్ల మహాలక్ష్మీ యోగం ఏర్పడుతోంది. దీనివల్ల కొన్ని రాశులకు అద్భుతమైన ధనలాభం ఉంది. ఈ రోజు గురువారం కావడంతో దక్షిణామూర్తికి లేదా సాయిబాబాకు పూజ చేయడం వల్ల మానసిక ప్రశాంతత, విద్య, బుద్ధి బలం లభిస్తాయి. పరాభవ నామ సంవత్సరం, ఉత్తరాయణ మాసం, వైశాఖ మాసం (కృష్ణ పక్షం)తిథి: చతుర్దశి (రాత్రి 8:11
జన్మ నక్షత్రం పుబ్బ, ఉత్తర ఉన్నవారి మే నెల జాతక ఫలం
తెలుగు సంప్రదాయం, వేద జ్యోతిష్య శాస్త్రం ప్రకారం జన్మ నక్షత్రానికి అత్యంత ప్రాధాన్యత ఉంది. ఒక వ్యక్తి పుట్టినప్పుడు చంద్రుడు ఏ నక్షత్రంలో ఉంటే, దాన్నే ఆ వ్యక్తి 'జన్మ నక్షత్రం' అని పిలుస్తారు. జాతక చక్రం మొత్తం ఈ జన్మ నక్షత్రం ఆధారంగానే నిర్మించబడుతుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చంద్రుడు మనస్సుకు అధిపతి. కాబట్టి, పుట్టినప్పుడు
today rashiphalalu: ఆర్థికంగా లాభాలున్నాయి, ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి
గ్రహాలు నిర్దిష్ట సమయంలో ఒక రాశి నుంచి మరో రాశికి సంచారం చేస్తుంటాయి. ఇలా సంచారం చేసే క్రమంలోనే కొన్ని అరుదైన యోగాలను ఏర్పరుస్తుంటాయి. ఈ ప్రభావం మొత్తం 12 రాశులపై ఉన్నప్పటికీ కొన్ని రాశులపై అత్యధిక ప్రభావాన్ని చూపుతాయి. అలాగే ఏరోజుకు ఆరోజు రాశుల ఫలితాలను గ్రహాలు నిర్దేశిస్తుంటాయి. ఒక్కరోజే కదా ఏముందిలే అని కొట్టిపారవేయడానికి
ముఖ్యమైన వాస్తు చిట్కా: బీరువాలో డబ్బుకు ఎదురుగా అద్దం పెట్టండి
మన హిందూ పురాణాల ప్రకారం ఉత్తర దిశకు అధిపతి కుబేరుడు. ఈశాన్యానికి అధిపతి ఈశ్వరుడు. అందుకే ఇంటి ఈశాన్య మూల ఎప్పుడూ ఖాళీగా, వెలుతురుతో ఉండాలి. ఈ మూలలో బరువైన సామాన్లు, చెత్తాచెదారం లేదా చెప్పుల స్టాండ్లు ఉంటే అది లక్ష్మీదేవి రాకను అడ్డుకుంటుంది. దీనికి అదనంగా, ఈశాన్య మూలలో ఒక గిన్నెలో నీరు పోసి అందులో
జన్మ నక్షత్రం ఆశ్లేష, మఖ ఉన్నవారి మే నెల జాతక ఫలం
తెలుగు సంప్రదాయం, వేద జ్యోతిష్య శాస్త్రం ప్రకారం జన్మ నక్షత్రానికి అత్యంత ప్రాధాన్యత ఉంది. ఒక వ్యక్తి పుట్టినప్పుడు చంద్రుడు ఏ నక్షత్రంలో ఉంటే, దాన్నే ఆ వ్యక్తి 'జన్మ నక్షత్రం' అని పిలుస్తారు. జాతక చక్రం మొత్తం ఈ జన్మ నక్షత్రం ఆధారంగానే నిర్మించబడుతుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చంద్రుడు మనస్సుకు అధిపతి. కాబట్టి, పుట్టినప్పుడు
today rashiphalalu: తల్లి వైపు నుంచి డబ్బులు అందుతాయి
గ్రహాలు నిర్దిష్ట సమయంలో ఒక రాశి నుంచి మరో రాశికి సంచారం చేస్తుంటాయి. ఇలా సంచారం చేసే క్రమంలోనే కొన్ని అరుదైన యోగాలను ఏర్పరుస్తుంటాయి. ఈ ప్రభావం మొత్తం 12 రాశులపై ఉన్నప్పటికీ కొన్ని రాశులపై అత్యధిక ప్రభావాన్ని చూపుతాయి. అలాగే ఏరోజుకు ఆరోజు రాశుల ఫలితాలను గ్రహాలు నిర్దేశిస్తుంటాయి. ఒక్కరోజే కదా ఏముందిలే అని కొట్టిపారవేయడానికి
వాస్తును పాటిస్తే నిజంగానే ఆర్థికంగా కలిసొస్తుందా? రుజువులున్నాయా?
వాస్తు శాస్త్రాన్ని పాటించడం వల్ల ఆర్థిక లాభాలు కలుగుతాయా అనే అంశంపై సమాజంలో భిన్నమైన అభిప్రాయాలు ఉన్నాయి. ఒక్కొక్కరు ఒక్కోరకంగా చెబుతుంటారు. దీనిని కేవలం నమ్మకంగా కాకుండా, అందులోని తార్కికత, మనస్తత్వ శాస్త్ర కోణంలో పరిశీలిస్తే కొన్ని ఆసక్తికరమైన విషయాలు అర్థమవుతాయి. ఎందుకంటే వాస్తు శాస్త్రం అనేది మనకు సృష్టి ప్రారంభమైనప్పటి నుంచి ఉంది. మన పెద్దలు
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి ఉన్నవారి మే నెల జాతక ఫలం
తెలుగు సంప్రదాయం, వేద జ్యోతిష్య శాస్త్రం ప్రకారం జన్మ నక్షత్రానికి అత్యంత ప్రాధాన్యత ఉంది. ఒక వ్యక్తి పుట్టినప్పుడు చంద్రుడు ఏ నక్షత్రంలో ఉంటే, దాన్నే ఆ వ్యక్తి 'జన్మ నక్షత్రం' అని పిలుస్తారు. జాతక చక్రం మొత్తం ఈ జన్మ నక్షత్రం ఆధారంగానే నిర్మించబడుతుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చంద్రుడు మనస్సుకు అధిపతి. కాబట్టి, పుట్టినప్పుడు
today rashiphalalu: అనుకున్న పనులు నెరవేరతాయి.. నోరు అదుపులో ఉంచుకోవాలి
పరాభవ నామ సంవత్సరం, వైశాఖ మాసం, కృష్ణ పక్షం, ఏకాదశి తిథి, మధ్యాహ్నం 2.15 వరకు ధనిష్ట నక్షత్రం, తర్వాత శతభిష నక్షత్రం, ఉదయం 07:30 నుండి 09:00 వరకు వరకు రాహుకాలం, రాత్రి 08:45 నుండి 10:20 వరకు వర్జ్యం ఉంది. గ్రహాలు నిర్దిష్ట సమయంలో ఒక రాశి నుంచి మరో రాశికి సంచారం చేస్తుంటాయి.
వాస్తు ప్రకారం ఏ రాశివారికి ఏ దిక్కులో ఉండే ఇళ్లు కలిసివస్తాయి?
వాస్తు, జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, ఒక వ్యక్తి జన్మ రాశిని బట్టి ఏ దిక్కున ఇల్లు ఉండాలి? ప్రధాన ద్వారం ఏ దిశలో ఉండాలి? అనేది నిర్ణయిస్తారు. మీ రాశికి అనుకూలమైన దిశలో ఇల్లు ఉండటం వల్ల ధనలాభం, మంచి ఆరోగ్యం, మానసిక ప్రశాంతత లభిస్తాయని వాస్తు నిపుణులు చెబుతారు. ఒక వ్యక్తి జన్మరాశికి, వారు నివసించే
ఏలినాటి శని వెంటాడుతోందా? 'పొంగు శని'ని దర్శించుకుంటే అష్టైశ్వర్యాలే!
జీవితంలో ఏలినాటి శని ప్రభావం మొదలైందంటే చాలు.. అడుగు తీసి అడుగు వేయాలన్నా భయం. ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్యాలు, మానసిక ఆందోళనలతో సతమతమయ్యే భక్తులకు అభయమిచ్చే అద్భుత క్షేత్రం తమిళనాడులోని తిరుక్కొళ్లికాడు. ఇక్కడ కొలువైన శనీశ్వరుడిని పూజిస్తే కష్టాలన్నీ తొలిగి ‘పొంగు' (అభివృద్ధి) కలుగుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. అందుకే ఈ స్వామిని 'పొంగు శని' అని
ఏప్రిల్ 13 నుండి 17 వరకు చంద్రుడు కుంభ, మీన రాశులలో సంచరించడం వల్ల పంచక కాలం ఏర్పడుతుంది. ఏప్రిల్ 13న సోమవారం మొదలవుతున్నందున ఈ కాలాన్ని రాజ పంచక్ అని వ్యవహరిస్తారు. ఇది చాలా శుభప్రదమైన కాలంగా పరిగణిస్తారు. హిందూ పంచాంగంలో పంచక కాలానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ రాజ పంచక్ సమయంలో ఏయే
జన్మ నక్షత్రం మృగశిర, ఆరుద్ర ఉన్నవారి మే నెల జాతక ఫలం
తెలుగు సంప్రదాయం, వేద జ్యోతిష్య శాస్త్రం ప్రకారం జన్మ నక్షత్రానికి అత్యంత ప్రాధాన్యత ఉంది. ఒక వ్యక్తి పుట్టినప్పుడు చంద్రుడు ఏ నక్షత్రంలో ఉంటే, దాన్నే ఆ వ్యక్తి 'జన్మ నక్షత్రం' అని పిలుస్తారు. జాతక చక్రం మొత్తం ఈ జన్మ నక్షత్రం ఆధారంగానే నిర్మించబడుతుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చంద్రుడు మనస్సుకు అధిపతి. కాబట్టి, పుట్టినప్పుడు

34 C