today rashiphalalu: మీనరాశిలో శని అస్తమయం, కుంభరాశిలో బుధోదయంతో వీరికి సంపదల సంక్రాంతి
ఈరోజు మార్చి 13 2026 గురువారం. నేడు గ్రహాల సంచారం ప్రకారం కొన్ని రాశుల వారికి శుభఫలితాలు, మరికొన్ని రాశుల వారికి అశుభ ఫలితాలు వస్తాయి. ఆర్థిక, ఉద్యోగ, కుటుంబ విషయాల్లో మార్పులు కనిపించే అవకాశం ఉంది. నేడు మార్చి 13, 2026న ప్రధాన గ్రహాల సంచారంలో కీలక మార్పులు చోటుచేసుకుంటాయి.ఈ మార్పు ఆయా రాశులవారి జీవితాలను
ఏప్రిల్ లో మంగళాదిత్య రాజయోగం.. ఈ రాశులవారు ఏనుగు కుంభస్థలం బద్దలు కొట్టబోతున్నారు!
వేద జ్యోతిషశాస్త్రంలో గ్రహాల సంచారం, గ్రహాల సంయోగం అన్ని రాశులవారి జీవితాలను ప్రభావితం చేస్తాయి. ఇదే క్రమంలో ఏప్రిల్ 2వ తేదీ నుంచి సూర్యుడు, కుజుడు కలిసి మీనరాశిలో మంగళాదిత్య రాజయోగాన్ని ఏర్పరుస్తున్నారు. సుమారు 18నెలల తర్వాత మీనరాశిలోకి ప్రవేశించే కుజుడు సూర్యుడితో కలిసి ఈ యోగాన్ని ఏర్పరుస్తున్నాడు. ఈ యోగం కారణంగా కొన్ని రాశులవారికి అదృష్టం
వాస్తు ప్రకారం ఇంట్లో తలుపులు, కిటికీలు సరిసంఖ్యలో ఉండాలా? బేసి సంఖ్యలో ఉండాలా?
వాస్తు ప్రకారం ఇంటికి ఉండే తలుపులు, కిటికీలు సరిసంఖ్యలో ఉండాలా? బేసి సంఖ్యలో ఉండాలా? అనే సందేహం అందరినీ వేధిస్తుంటుంది. వాస్తు ప్రకారమే నిర్మాణం జరిగినా కొంతమంది వాస్తు నిపుణుల సలహాలను అనుసరించి కొందరు సరిసంఖ్యలో, మరికొందరు బేసి సంఖ్యలో తలుపులను, కిటికీలను పెడుతుంటారు. అలాగే వీటిని కలిపి లెక్కించాలా? విడిగా లెక్కించాలా? అలా లెక్కించినప్పుడు సరిసంఖ్య
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం
తెలుగు నూతన సంవత్సరం అంటే ఉగాది పర్వదినం. ఈనెల 19వ తేదీ గురువారం పండగ జరుపుకుంటాం. మనకు తిథుల లెక్క ప్రకారం పాడ్యమి తిథి ప్రారంభమవుతుంది. 18వ తేదీతో క్రోధి నామ సంవత్సరం ముగుస్తుంది. 19న పరాభవ నామ సంవత్సరం ప్రారంభమవుతుంది. చైత్రశుద్ధ పాడ్యమి రోజు పండగను జరుపుకుంటాం. తల స్నానం చేసి, నూతన వస్త్రాలను ధరించి,
వాస్తు ప్రకారం ఇంటి మెయిన్ డోర్ ఆర్థిక ఇబ్బందులకు కారణమవుతుంది తెలుసా?
ఇల్లు కట్టుకొనేటప్పుడు తప్పనిసరిగా వాస్తు పద్దతులు పాటించాలి. ఇంటి ప్రధాన ద్వారం ఏ దిక్కులో ఉంటే ఎలాంటి ఫలితం మనకు లభిస్తుంది? మనకున్న స్థలాన్ని బట్టి ఎక్కడ కట్టాలి? దీంట్లో ఏవైనా తప్పులుంటే ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయా? అటువంటప్పుడు వాస్తు నిపుణుల సలహాలు, సూచనల ప్రకారం ఏం చేయాలి? ఇంటికి గుండె వంటి సింహద్వారం విషయంలో ఏ
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం
తెలుగు నూతన సంవత్సరం అంటే ఉగాది పర్వదినం. ఈనెల 19వ తేదీ గురువారం పండగ జరుపుకుంటాం. మనకు తిథుల లెక్క ప్రకారం పాడ్యమి తిథి ప్రారంభమవుతుంది. 18వ తేదీతో క్రోధి నామ సంవత్సరం ముగుస్తుంది. 19న పరాభవ నామ సంవత్సరం ప్రారంభమవుతుంది. చైత్రశుద్ధ పాడ్యమి రోజు పండగను జరుపుకుంటాం. తల స్నానం చేసి, నూతన వస్త్రాలను ధరించి,
today rashiphalalu: కుంభరాశితో పాటు ఆ రాశులవారికి లాటరీ ఖాయం!
ఈ రోజు గ్రహాల సంచారం కారణంగా కొన్ని రాశుల వారికి మంచి అవకాశాలు లభించగా, మరికొన్ని రాశుల వారు జాగ్రత్తగా వ్యవహరించాల్సిన పరిస్థితులు ఉండవచ్చు. మార్చి 11వ తేదీన గురువు రుజుమార్గంలోకి రావడం కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలను ఇస్తుంది. ముఖ్యంగా సింహ, కన్య, తుల, కుంభ, మీన రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుంది.
ఇంటికి వాస్తు దోషాలుంటే రూపాయి ఖర్చు లేకుండా ఇలా చేయండి
ఇంటి నిర్మాణం వాస్తు ప్రకారం జరిగినా ఎక్కడో ఒకచోట పొరపాటు కలుగుతుంది. తర్వాత సమస్యలు ఎదురవుతుంటే వాస్తు దోషాలున్నాయని కొంతమంది గోడలు, తలుపులు కూడా పగలగొట్టిస్తారు. మరోచోటకు మారుస్తారు. ఖర్చు ఎక్కువ. తర్వాత ఏమైనా ఫలితం దక్కుతుందా? అదీ దక్కదు. అందుకే వాస్తు దోషాలున్నాయని తేలినప్పుడు ఎటువంటి గోడలు పగలగొట్టే పనిలేకుండా చిన్న చిన్న నివారణలు పాటిస్తే
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం
తెలుగు నూతన సంవత్సరం అంటే ఉగాది పర్వదినం. ఈనెల 19వ తేదీ గురువారం పండగ జరుపుకుంటాం. మనకు తిథుల లెక్క ప్రకారం పాడ్యమి తిథి ప్రారంభమవుతుంది. 18వ తేదీతో క్రోధి నామ సంవత్సరం ముగుస్తుంది. 19న పరాభవ నామ సంవత్సరం ప్రారంభమవుతుంది. చైత్రశుద్ధ పాడ్యమి రోజు పండగను జరుపుకుంటాం. తల స్నానం చేసి, నూతన వస్త్రాలను ధరించి,
మిథున రాశి 2026 2027 జాతకం.. ఈ ఏడాది వీరి మాటే శాసనం!
2026- 27 పరాభవ నామ సంవత్సర తెలుగు సంవత్సరంలో మిధున రాశి వారి జాతకం ఏ విధంగా ఉంది? మిధున రాశి వారికి ఈ సంవత్సరం కలిసి వస్తుందా లేదా? వంటి అనేక వివరాలను ప్రస్తుతం తెలుసుకుందాం. మిధున రాశి జాతకులకు ఈ సంవత్సరం అనుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. మిధునరాశి ఆదాయ వ్యయాలు ఇలా ఈ సంవత్సరం
today rashiphalalu: నేడు బృహస్పతి, బుధుల స్థానాలలో మార్పు.. వీరికి జాక్ పాట్!
మార్చి 10 2026 ఈ రోజు గ్రహాల స్థితి ప్రకారం కొన్ని రాశుల వారికి అనుకూల ఫలితాలు ఉండగా, మరికొన్ని రాశుల వారు జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. ముఖ్యంగా నవంబర్ 9వ తేదీ 2025 నుంచి వక్రగతి లో ఉన్న బృహస్పతి నేడు రాత్రి సుమారు 11:30 నిమిషాలకు కర్కాటక రాశిలో సరళ గతిలోకి వస్తాడు. ముఖ్య
వాస్తు ప్రకారం మెయిన్ ఎంట్రన్స్ దక్షిణం, ఇంటి ప్రధాన ద్వారం ఉత్తరం ఉంటే ఏం చేయాలి?
వాస్తు శాస్త్రం ప్రకారం, స్థలం మెయిన్ ఎంట్రన్స్ ఒక దిశలో ఉంటుంది. ఇంటి ప్రధాన ద్వారం మరో దిశలో ఉండటం సహజంగా జరుగుతుంటుంది. మెయిన్ ఎంట్రన్స్ దక్షిణం వైపు ఉండి, ఇంటి ప్రధాన ద్వారం ఉత్తరం వైపు ఉంటే ఎటువంటి వాస్తు నియమాలు పాటించాలి? వాస్తు నిపుణులు చెబుతున్న సూచనలు, సలహాలు ఏమిటి? అనే వివరాలను పూర్తిగా
ఉగాది నుంచి వృశ్చిక రాశి, తులారాశి వారి జాతక ఫలం
తెలుగు నూతన సంవత్సరం అంటే ఉగాది పర్వదినం. ఈనెల 19వ తేదీ గురువారం పండగ జరుపుకుంటాం. మనకు తిథుల లెక్క ప్రకారం పాడ్యమి తిథి ప్రారంభమవుతుంది. 18వ తేదీతో క్రోధి నామ సంవత్సరం ముగుస్తుంది. 19న పరాభవ నామ సంవత్సరం ప్రారంభమవుతుంది. చైత్రశుద్ధ పాడ్యమి రోజు పండగను జరుపుకుంటాం. తల స్నానం చేసి, నూతన వస్త్రాలను ధరించి,
ఉగాది నుండి వీరికి ధనయోగం.. బిజినెస్ అద్భుతం.. వృషభరాశి జాతకమిలా!
శ్రీ పరాభవ నామ ఉగాది సంవత్సరం మార్చి 19వ తేదీన ప్రారంభమవుతుంది. తెలుగు సంవత్సరాది ప్రారంభం నుండి పంచాంగం ప్రకారం వివిధ రాశుల వారి జాతకాలు ఏ విధంగా ఉన్నాయనేది తెలుసుకోవడానికి ప్రతి ఒక్కరు ఆసక్తి చూపిస్తారు. ఇక అటువంటిది నేడు వృషభ రాశి వారి జాతకం ఏ విధంగా ఉంది. ఈ సంవత్సరం వృషభ రాశి
వాస్తు అంటే ఏమిటి? ఎందుకు అనుసరించాలి? లాభాలేంటి? నష్టాలేంటి?
వాస్తు శాస్త్రం అనేది మన భారతీయులకు అతి ప్రాచీన నిర్మాణ శాస్త్రం. 'వస్తు' అనే పదం నుంచి 'వాస్తు' ఏర్పడింది. దీనికి అర్థం ఏమిటంటే.. భూమి లేదా మనం నివసించే స్థలం అని భూమి, ఆకాశం, గాలి, నీరు, నిప్పు.. ఈ ఐదు పంచ భూతాలు దిశలను సమన్వయం చేస్తూ, ఒక భవనంలో సానుకూల శక్తిని పెంచడమే
ఉగాది నుంచి మకర రాశి, ధనుస్సు రాశి వారి జాతక ఫలం
తెలుగు నూతన సంవత్సరం అంటే ఉగాది పర్వదినం. ఈనెల 19వ తేదీ గురువారం పండగ జరుపుకుంటాం. మనకు తిథుల లెక్క ప్రకారం పాడ్యమి తిథి ప్రారంభమవుతుంది. 18వ తేదీతో క్రోధి నామ సంవత్సరం ముగుస్తుంది. 19న పరాభవ నామ సంవత్సరం ప్రారంభమవుతుంది. చైత్రశుద్ధ పాడ్యమి రోజు పండగను జరుపుకుంటాం. తల స్నానం చేసి, నూతన వస్త్రాలను ధరించి,
మిథునరాశిలో బృహస్పతి ప్రత్యక్ష సంచారం.. ఈ రాశులవారు నక్కతోక తొక్కుతున్నారు!
వేద జ్యోతిష్య శాస్త్రంలో బృహస్పతిని దేవతల గురువుగా పరిగణిస్తారు. బృహస్పతి చాలా శుభప్రదమైనటువంటి గ్రహం. మార్చి 11వ తేదీన బృహస్పతి మిధునరాశిలో ప్రత్యక్షంగా సంచారం చేయబోతున్నాడు. ప్రస్తుతం తిరోగమనంలో సంచారం చేస్తున్న బృహస్పతి ప్రత్యక్షంగా మారడం కొన్ని రాశులవారికి అదృష్టాన్ని కలుగజేస్తుంది. బృహస్పతి జూన్ 26న కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తుంది. ప్రస్తుతం ప్రత్యక్ష కదలిక జరుపుతున్న బృహస్పతి
today rashiphalalu:కుంభరాశిలో ముఖ్య గ్రహాలతో వీరింట సంపదల పంట!
మార్చి 8 2026 గ్రహాల సంచారాలు కొన్ని రాశులవారికి శుభ ఫలితాలు అందించగా, మరికొన్ని రాశులవారు జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. సూర్యుడు, చంద్రుడు, శని, గురువు, బుధుడు వంటి గ్రహాల స్థాన మార్పులు ద్వాదశ రాశులపై ప్రభావం చూపనున్నాయి. ఈ నేపథ్యంలో మార్చి 8, 2026న 12 రాశుల వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయో తెలుసుకుందాం. మేషం
పరాభవ నామ ఉగాది పంచాంగం.. మేషరాశి వారి జాతకం!
మార్చి 19, 2026, గురువారం నుంచి శ్రీ ‘పరాభవ' నామ సంవత్సరం ప్రారంభంకానుంది. . జ్యోతిష్య నిపుణుల అంచనాల ప్రకారం, మేషరాశి వారికి రాశి అధిపతి కుజుడు కావడంతో, ఈ కొత్త ఏడాదిలో ముఖ్య గ్రహాల సంచారం కారణంగా మేషరాశి వారి జాతకం ఇలా ఉండబోతోంది. ఉగాది నుండి మేషరాశి జాతక ఫలాలు ముఖ్యంగా గురుగ్రహ ప్రభావంతో
వాస్తు ప్రకారం కిచెన్లో పూజ చేయవచ్చా?
ప్రస్తుతం ఇళ్లల్లో స్థలం సరిపోక పూజగది ఉండటంలేదు. ప్రత్యేకంగా పూజ చేసుకోవడానికి కచ్చితంగా ఈశాన్యంలో కొంత స్థలం ఉండాలి. అది లేనప్పుడు చాలామంది వంటగదిలో చేస్తుంటారు. అయితే వాస్తు నిపుణుల అభిప్రాయం ప్రకారం కిచెన్ లో పూజ చేయవచ్చా? లేదా? అనే వివరాలను తెలుసుకుందాం. వారు చెబుతున్న ముఖ్యమైన అంశాలను పరిశీలిస్తే వంటగదిలో పూజ చేయాలా? వద్దా?
ఉగాది నుంచి మీన రాశి, కుంభరాశి వారి జాతక ఫలం
తెలుగు నూతన సంవత్సరం అంటే ఉగాది పర్వదినం. ఈనెల 19వ తేదీ గురువారం పండగ జరుపుకుంటాం. మనకు తిథుల లెక్క ప్రకారం పాడ్యమి తిథి ప్రారంభమవుతుంది. 18వ తేదీతో క్రోధి నామ సంవత్సరం ముగుస్తుంది. 19న పరాభవ నామ సంవత్సరం ప్రారంభమవుతుంది. చైత్రశుద్ధ పాడ్యమి రోజు పండగను జరుపుకుంటాం. తల స్నానం చేసి, నూతన వస్త్రాలను ధరించి,
ఉగాది నుండి అదృష్టం పట్టబోతున్న రాశులు ఇవే!
ఉగాది నుండి కొన్ని రాశులవారికి అదృష్టం కలిసి వచ్చే అవకాశం ఉందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా గ్రహాల సంచారం, గురు మరియు శుక్ర గ్రహాల ప్రభావం వల్ల కొన్ని రాశుల వారికి ఆర్థికంగా కలిసి వస్తుందని అంటున్నారు. ఉద్యోగంలో మరియు కుటుంబ జీవితంలో మంచి మార్పులు కనిపించే అవకాశం ఉందని జ్యోతిష్య విశ్లేషణలు సూచిస్తున్నాయి. గ్రహాల
వాస్తు ప్రకారం స్త్రీ దేవతల గుడి నీడ ఇంటిపై పడొచ్చా?
ఇల్లు కట్టుకోవాలన్నా, స్థలం కొనాలన్నా గుడికి ఎదురుగా ఉండేది కొనుగోలు చేయవద్దు. దేవుడి చూపు ఇంటిపై పడేవిధంగా నిర్మాణం ఉండకూడదంటారు. ఎక్కడైనా సరే అమ్మవారి ప్రధాన దేవాలయమైతే ఆ గుడి నీడ అస్సలు ఇంటిపై, స్థలంపై పడకూడదు. చిన్న చిన్న దేవాలయాలైతే పర్వాలేదు. ఎందుకంటే ఇప్పుడు ప్రతి వీధిలో చిన్న చిన్న దేవాలయాలు కడుతున్నారు. అయితే ఇంటి
కక్ష్యను మార్చకోనున్న బుధుడు.. ఈ రాశుల జీవితం మారిపోతోంది
గ్రహాలకు బుధుడు రాకుమారుడు. తెలివితేటలకు, వ్యాపారానికి, లెక్కలకు, తర్కానికి కారకుడు. బుధుడు సంచారం చేస్తే కొన్ని రాశులకు అద్భుతంగా కలిసివస్తుంది. జాతకంలో శుభస్థానంలో బుధుడు ఉంటే ఆ జాతకానికి తిరుగుండదు. ఈనెల 25వ తేదీన బుధుడు తన కక్ష్యను మార్చుకొని దక్షిణ దిశగా పయనిస్తాడు. ఈ మార్పు చాలా కీలకమైంది. ఆరోజు నుంచి కొన్ని రాశులు బాగా
శుక్ర శనిదేవుల యుతి.. మార్చిలో ఈ రాశులవారికి సంపదల ప్రాప్తి
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ ఏడాది మార్చి 2న సోమవారం అర్ధరాత్రి 1:01గంటలకు శుక్రుడు మీనరాశిలోకి ప్రవేశించాడు. మార్చి 26వ తేదీ వరకు ఇదే రాశిలో శుక్రుడి సంచారం కొనసాగనుంది. ఈ సమయంలో, మీనరాశిలోనే శనితో కలిసి శుక్రుడు ఒక శక్తివంతమైన సంయోగాన్ని ఏర్పరుస్తున్నాడు.దాదాపు 30సంవత్సరాల సుదీర్ఘ విరామం తర్వాత ఏర్పడుతున్న ఈ అరుదైన గ్రహ కలయిక,
today rashiphalalu: రాహుసూర్యుల శక్తివంతమైన యోగంతో ఈ రాశులవారు నక్కతోక తొక్కుతున్నారు!
మార్చి 6, 2026 నాటి గ్రహాల సంచారం అన్ని రాశులవారి జీవితాలను ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా శుక్రుడు మేషరాశిలోకి ప్రవేశించడం, కుంభరాశిలో ప్లూటో సంచారం, మరియు మీన రాశిలో సూర్యుడు, రాహువుల కలయికతో కూడిన ఒక శక్తివంతమైన యోగం ఏర్పడుతుంది . ఈ కాలంలో అనేక గ్రహాల కదలికలు శుక్రుడు, గురువు, బుధుడు 12 రాశులపై గణనీయమైన
ఇంట్లో వాస్తు దోషాలున్నాయని ఎలా తెలుస్తుంది?
ఇంట్లో వాస్తు దోషాలు ఉన్నాయో? లేదో? తెలుసుకోవడానికి కొన్ని స్పష్టమైన సంకేతాలు, లక్షణాలు మనకు కనపడతాయని వాస్తు నిపుణులు తెలియజేస్తున్నారు. మీ ఇంట్లో సానుకూల శక్తి తగ్గడం, ప్రతికూల శక్తి పెరగడం లాంటి పరిణామాలు చోటుచేసుకున్నప్పుడు ఈ కింద పేర్కొన్న విధంగా కొన్ని పరిస్థితులను మీరు ఎదుర్కోవాల్సి వస్తుంది. అప్పుడు వాస్తు నిపుణులను సంప్రదించి వారి సూచనలు,
120 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ రాశులకు అఖండ ధనయోగం
మార్చి నెల గ్రహాల సంయోగం పరంగా అత్యంత కీలకమైంది. గ్రహాలకు అధిపతి అయిన సూర్యుడు, కర్మల ప్రకారం ఫలితాలను ప్రసాదించే శనిదేవుడు, సంపదకు కారకుడయ్యే శుక్రుడు మీనరాశిలో కలుసుకోవడం వల్ల దాదాపు 120 సంవత్సరాల అత్యంత అరుదైన త్రిగ్రాహి యోగం ఏర్పడుతోందని జ్యోతిష్య పండితులు తెలియజేస్తున్నారు. దీనివల్ల కొన్ని రాశులవారి జీవితంలో ఊహించని రీతిలో మార్పులు చోటుచేసుకోబోతున్నాయని,
శని కుజుల ద్వి ద్వాదశ యోగం మొదలైంది.. ఈ రాశులవారికి సంపదలు డబుల్!
కర్మలకు అధిపతి అయిన శని దేవుడు నవగ్రహాలలో అత్యంత శక్తివంతమైన గ్రహాలలో ఒకటిగా పరిగణిస్తారు. అటువంటి శని దేవుడు ప్రస్తుతం మీనరాశిలో సంచరిస్తున్నాడు. 2027 జూన్ రెండో తేదీ వరకు శనిదేవుడు అక్కడే ఉంటాడు. మీన రాశిలో శని ఉన్నప్పుడు వివిధ గ్రహాలతో సంయోగాలు జరుపుతూ కొన్ని శుభయోగాలను, కొన్ని అశుభ యోగాలను ఏర్పరుస్తున్నాడు. శని అంగారకుడుతో
Todays Horoscope: ఈ రాశి వారికి ఆరోగ్య సమస్యలు- ఆ రాశి వారికి ధన లాభాలు..!!
Todays Horoscope:శ్రీకారం చుట్టే కొత్త పనులు, పాత సమస్యల పరిష్కారం, మరికొన్ని రాశుల వారికి హెచ్చరికలు..ఇలా నేటి (మార్చి 5, 2026) గ్రహగతులు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.గ్రహాల కదలికలు, నక్షత్రాల స్థితిగతులను బట్టి ద్వాదశ రాశుల వారికి ఈ రోజు ఎలా ఉండబోతోంది..? మేషం (Aries):ఈ రోజు మీరు స్థల మార్పు గురించి ఆలోచించవచ్చు. అయితే, వలసలు
ఈ నెల 11 తర్వాత ఈ రాశులకు ఆకస్మిక ధనలాభం ఉంది
ఈ నెల 11వ తేదీ తర్వాత దేవతల గురువైన బృహస్పతి ప్రత్యేకంగా సంచారం చేస్తాడు. అందులోను చాలాకాలం తర్వాత మిథునరాశిలోకి రానుండటంతో కొన్ని రాశుల జీవితాల్లో మార్పులు జరుగుతున్నాయి. దేవతల గురువైన గురుడు జ్ఞానానికి కారకుడు. వివాహాన్ని, సంతానాన్ని, ఆధ్యాత్మిక సంపదను ప్రసాదిస్తాడు. జీవిత లక్ష్యం చేరుకునేందుకు సాయం చేస్తాడు. మిథునరాశిలో గురుడు జరిపే కదలికలవల్ల ఏయే
30ఏళ్ళ తర్వాత బుధుడి నక్షతంలోకి శనిదేవుడు.. వీరికి సంతోషాల బొనాంజా!
వేద జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాలు నిర్దిష్ట కాలమానం ప్రకారం సంచారం చేస్తూ అన్ని రాశులవారి జీవితాలపైన ప్రభావాన్ని చూపిస్తుంటాయి. అటువంటి గ్రహాలు దేనికవే చాలా ప్రత్యేకమైన ప్రాధాన్యతను కలిగి ఉంటాయి. గ్రహాలలో ముఖ్య గ్రహమైన శని దేవుడు చాలా శక్తివంతమైన దేవుడు. ఆయన ప్రభావం ప్రతి ఒక్క జాతకుల జీవితాలపైన తప్పనిసరిగా ఉంటుంది. రేవతి నక్షత్రంలోకి శనిదేవుడు
Today rashiphalalu:నేడు నక్కతోక తొక్కి జాక్ పాట్ కొట్టే రాశులవారు వీరే!
వేద జ్యోతిష్య శాస్త్రంలో ప్రతీరోజూ గ్రహాల సంచారం ద్వాదశ రాశులవారి జీవితాలపై ప్రభావం చూపిస్తుంది. మార్చి 4వతేదీ సూర్యుడు కుంభరాశిలో సంచారం చేస్తున్నాడు. చంద్రుడు సింహరాశిలో, కుజుడు, గురుడు వృషభ రాశిలో, బుధుడు మీనరాశిలో ఉన్నారు. శుక్రుడు మేషరాశిలో, శని, రాహువులు మీనరాశిలో, కేతువు కన్యా రాశిలో సంచారం చేస్తున్నారు. ఈ ముఖ్యగ్రహాల సంచారం కారణంగా 12రాశులవారి
వాస్తు ప్రకారం రోడ్డు కంటే మీ ఇల్లు ఎత్తులో ఉందా? పల్లంలో ఉందా?
ప్రభుత్వాలు రోడ్లు దెబ్బతిన్నప్పుడు వాటికి మరమ్మతులు చేయడం, లేదంటే కొత్త రహదారులు నిర్మించడం, అది కూడా కాదంటే సిమెంటు రోడ్లు వేయడం చేస్తాయి. దీనివల్ల రోడ్డు ఎత్తు పెరుగుతుంది. దానికి రెండువైపులా ఉండే ఇళ్లు తక్కువ ఎత్తులో ఉంటాయి. అటువంటి సమయంలో వాస్తు ప్రకారం ఏమైనా మార్పులు చేయాలా? ఇబ్బందులు వస్తాయా? అని చాలామందికి సందేహం వస్తుంది.
కేంద్ర త్రికోణ రాజయోగంతో ఈ రాశుల దశ, దిశ మారిపోతోంది
జ్యోతిష్యం ప్రకారం మార్చి నెలలో కీలక గ్రహాల సంచారం ఉంది. మీన రాశిలో కర్మల ప్రకారం ఫలితాలను ప్రసాదించే శనిదేవుడు సంచారం చేస్తున్నాడు. సంపదకు, ఐశ్వర్యానికి కారకుడైన శుక్రుడు మీనరాశిలోకి ప్రవేశించాడు. ఇలా ఈ రెండు కీలక గ్రహాలు కలుసుకోవడంతో కేంద్ర త్రికోణ రాజయోగం ఏర్పడింది. శుక్రుడు రాశిని మార్చినప్పుడల్లా ఇతర రాశులకు కీలక ప్రభావాన్ని చూపుతాడు.
త్వరలో మీనరాశిలోకి సూర్యగోచారం.. ఈ రాశులవారు పట్టిందల్లా బంగారం!
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, గ్రహాల కదలికలు వ్యక్తుల జీవితాలపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతాయి. గ్రహాలు నిర్దిష్ట కాలమానం ప్రకారం సంచారం చేస్తూ అన్ని రాశులవారి జీవితాలపై ప్రభావం చూపుతాయి. ముఖ్యంగా శక్తికి, ఆత్మ విశ్వాసానికి ప్రతీక అయిన సూర్యుడు ప్రతీ నెల రోజులకు ఒక రాశిలోకి సంచారం చేస్తాడు. మార్చి 15న మీనరాశిలోకి సూర్యుడు ప్రస్తుతం కుంభరాశిలో
today rashiphalalu:కేతుగ్రస్త చంద్రగ్రహణం నేడే.. కలిసొచ్చే రాశులు, కష్టాలొచ్చే రాశులు ఇవే!
మార్చి 3, 2026న గ్రహాల సంచారం జ్యోతిష్య పరంగా చాలా ముఖ్యమైన మార్పులను సూచిస్తోంది. ఈరోజు సూర్యుడు కుంభ రాశిలో సంచరిస్తుండగా, చంద్రుడు కన్య రాశిలో సంచారం చేస్తున్నాడు. కుజుడు వృషభంలో, బుధుడు మకరంలో సంచార స్థితిలో ఉన్నారు. గురుడు మేష రాశిలో కొనసాగుతుండగా, శుక్రుడు, శని మరియు రాహువు మీన రాశిలో సంచరిస్తున్నారు. నేడు కేతుగ్రస్త
కేతుగ్రస్త చంద్రగ్రహణంతో ఈ రాశులవారికి దోషం... పరిహారం చేసుకోండి!
2026 మార్చి 3న సంభవించనున్న చంద్రగ్రహణంపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. విశ్వావసు నామ సంవత్సరంలో ఏర్పడే ఈ పాక్షిక కేతుగ్రస్త గ్రస్త చంద్రగ్రహణం ప్రభావం, ఏఏ రాశులవారిపై ఉంటుంది? వారు చెయ్యాల్సిన పరిహారాలు ఏమిటి అనేది తెలుసుకుందాం. భారత్లో చంద్రగ్రహణ విడుపుదశ మాత్రమే దృక్ పంచాంగ గణితం ప్రకారం మార్చి 3, మంగళవారం ఫాల్గుణ పౌర్ణమి రోజున
నేటినుండి వీరు ఏనుగు కుంభస్థలం బద్దలు కొట్టే సంపన్నులు.. రాసి పెట్టుకోండి!
జ్యోతిష్య శాస్త్రంలో ప్రతి గ్రహానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. శుక్రుడిని సంపదలకు విలాసాలకు అధిపతిగా చెబుతారు. రాహువును చెడు చేసే గ్రహంగా, నీడ గ్రహంగా చెబుతారు. అటువంటి శుక్ర రాహువులు కుంభరాశిలో సంయోగం చెందుతున్నాయి. సుమారు 18 సంవత్సరాల తర్వాత కుంభరాశిలో శుక్ర రాహువుల సంయోగం నేటినుండి కొన్ని రాశులవారికి విశేషమైన ఫలితాలను ఇస్తున్నాయి .
Lunar Eclipse 2026: మరికొద్ది గంటల్లో చంద్రగ్రహణం.. తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే..!
మార్చి 3న సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడనుంది. అయితే భారత్ లో ఈ చంద్రగ్రహణం పాక్షికంగా కనిపించే అవకాశం ఉంది. చంద్రగ్రహణం వేళ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ప్రముఖ పండితులు కిరణ్ శర్మ వివరించారు. ఈ గ్రహణం కొన్న రాశులకు మంచి ఫలితాలు ఇస్తే.. మరిన్ని రాశులకు చెడు ఫలితాలు ఇచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు. అలాగే గ్రహణం
గురు ఆదిత్య రాజయోగంతో ఈ రాశుల పంట పండింది
మార్చి నెలలో గ్రహాల సంయోగం పరంగా అరుదైన పరిణామం చోటుచేసుకోబోతోంది. వచ్చే నెల 15వ తేదీన గురు ఆదిత్య రాజయోగం ఏర్పడుతోంది. ఆ రోజు సూర్యుడు మీనరాశిలోకి ప్రవేశిస్తాడు. అదే సమయానికి దేవతల గురువైన గురువు అక్కడే సంచారం చేస్తుంటాడు. ఇలా సూర్యుడు, గురువు కలుసుకోవడంతో గురు ఆదిత్య రాజయోగం ఏర్పడి కొన్ని రాశులవారి జీవితాల్లో అద్భుతమైన
Todays Rasi Phalalu: ఈ రాశులకు అపారమైన ధన లాభాలు..!
మీ రాశికి సంబంధించిన జ్యోతిష్య అంచనాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఈ రోజు మీరు ఎలాంటి ఫలితాలను పొందబోతున్నారు, ఏ రంగాలలో విజయం సాధిస్తారు, ఎలాంటి సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుంది అనే విషయాలను ఇక్కడ చూడండి. మేషం : మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అనవసర ఖర్చులు పెరిగే అవకాశం ఉంది, పొదుపుపై దృష్టి పెట్టండి. అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాలి.
మార్చి 2 నుంచి ఈ రాశులకు రాజయోగం.. దశ మారింది!
ఖగోళంలో జ్యోతిష్యం ప్రకారం గ్రహాల సంచారం మార్చి నెలలో చాలా కీలకంగా ఉండబోతోంది. రెండు శక్తివంతమైన గ్రహాలైన శుక్రుడు, చంద్రుడు రాశి సంచారం చేయనున్నాయి. సంపదకు, విలాసవంతమైన జీవితానికి, కళలకు, ఫ్యాషన్ రంగాలకు, ఐశ్వర్యానికి కారకుడైన రాక్షసుల గురువు శుక్రుడు, మనసుకు కారకుడైన చంద్రుడు తమ రాశులను మర్చుకుంటున్నాయి. ఈ పరిణామాల వల్ల మూడు రాశులకు అద్భుతమైన
పేరును బట్టి వాస్తు ఉంటుందనే విషయం మీకు తెలుసా?
వాస్తు ప్రకారం ఇంటిని నిర్మించుకున్నప్పటికీ కొన్ని కొన్ని సార్లు అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. వాస్తు నిపుణులను సంప్రదించి చాలామంది భారీ భారీ నిర్మాణాలు చేపడతుంటారు. ఉన్నవాటిని పడగొడుతుంటారు. అయితే మన పేరును బట్టి వాస్తు ఉంటుందా? లేదా? అనేది పరిశీలించుకోవాలి. వీటిని కచ్చితంగా అనుసరించాలి. ఇల్లు నిర్మాణ సమయంలో యజమాని పేరు ఆధారంగా వాస్తు చూడాలా?
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా సాయిప్రసాద్ బాధ్యతల స్వీకరణ, బిగ్ టాస్క్..!!
ఏపీ ప్రభుత్వం నూతన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా జి. సాయిప్రసాద్ బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుత సీఎస్ కె. విజయానంద్ నుంచి ఆయన సీఎస్గా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా సెక్రటేరియట్లోని పలువురు ఉన్నతాధికారులు, సిబ్బంది.. కొత్త సీఎస్ సాయిప్రసాద్కు శుభాకాంక్షలు తెలిపారు. 1991 ఐఏఎస్ బ్యాచ్ అధికారి సాయి ప్రసాద్ ఉమ్మడి ఏపీలోనే కాకుండా విభజన రాష్ట్రంలో
వాస్తు ప్రకారం ఇంట్లో బరువైన వస్తువులు ఎక్కడ ఉండాలో తెలుసుకోండి!
వాస్తు ప్రకారం నిర్మించుకున్న ఇంట్లోనే అనేక రకాల సందేహాలు మనకు తలెత్తుతూనే ఉంటాయి. ఒక్కోసారి ఒక్కోరకంగా వస్తుంటాయి. కొంతమందికి బరువైన వస్తువులు ఎక్కడ పెట్టాలి? అనే సందేహం తొలిచేస్తుంటుంది. కొందరైతే ఎక్కడ పడితే అక్కడ పెట్టేస్తుంటారు. అప్పుడు ఒక్కో నిపుణుడు ఒక్కోరకంగా చెబుతుంటారు. తర్వాత చుట్టుపక్కల వారు వచ్చి రకరకాలుగా చెబుతుంటారు. దీంతో ఎవరిని నమ్మాలో అర్థం
బుధుడి తిరోగమనం.. కుంభంతో సహా ఈ రాశులవారికి 23రోజులు కుబేర యోగం!
వేద జ్యోతిషశాస్త్రంలో గ్రహాల రాకుమారుడు అయిన బుధుడు ఫిబ్రవరి 26వ తేదీన కుంభరాశిలో తిరోగమనం చెందాడు 15రోజులకు ఒకసారి బుధుడు తన రాశిని మార్చుకుంటూ సంచారం చేస్తూ ఉంటాడు. అటువంటి బుధుడు కుంభరాశిలో తిరోగమనం చేయడం వల్ల కొన్ని రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుంది. వారు గణనీయమైన ప్రయోజనాలను పొందుతారు. ఇది వచ్చే 23 రోజులు
today rashiphalalu: నేడు వీరికి మట్టి ముట్టినా బంగారమే, సూర్యుడి కటాక్షం!
ఫిబ్రవరి 28న గ్రహాల సంచారం అన్ని రాశుల వారిపైన ప్రభావం చూపుతుంది. సూర్యుడు కుంభరాశిలో సంచరిస్తుండగా, శని మీనరాశిలో దీర్ఘకాలిక ఫలితాలను ప్రభావితం చేస్తోంది. చంద్రుని సంచారం కారణంగా భావోద్వేగాల్లో మార్పులు కనిపించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో 12 రాశుల వారికి ఈ రోజు ఫలితాలు ఇలా ఉన్నాయి. గ్రహాల సంచారం కారణంగా నేడు ద్వాదశ
మీ ఇంటిపై వాటర్ ట్యాంక్ ఉందా? దానికి కచ్చితంగా వాస్తు ఉండాలి.. చూడండి..!
మతాలతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ ఇల్లు కట్టుకోవాలంటే వాస్తును కచ్చితంగా అనుసరిస్తారు. వాస్తు నిపుణులు చెప్పినదాని ప్రకారం పునాదుల నుంచి ఇంటిపైన కట్టే వాటర్ ట్యాంక్ వరకు వాస్తు ప్రకారమే నిర్మించుకుంటారు. ఎందుకంటే దీనికి కచ్చితంగా వాస్తు ఉండాలి. చాలా బరువు ఉంటుంది.. అందులో నీళ్లు ఉంటాయి కాబట్టి. ఈ విషయంలో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా
మార్చి 11 నుంచి గురువు దయతో ఈ రాశులు మంచి సంపాదనపరులవుతున్నారు
మార్చి 11వ తేదీన దేవతల గురువైన బృహస్పతి మిథునరాశిలోకి ప్రవేశిస్తోంది. తిరోగమన సంచారం నుంచి సక్రమ దిశలోకి రావడంవల్ల అన్ని రాశులపై ప్రభావం పడుతోంది. అందరికీ ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. బృహస్పతి అంటే జ్ఞానానికి కారకుడు. సంపదను, వివాహాన్ని, పిల్లలను ప్రసాదిస్తాడు. ఆధ్యాత్మికతవైపు జీవితాన్ని నడిపిస్తాడు. జీవిత లక్ష్యాన్ని చేరుకునేందుకు ముందుడి నడిపిస్తాడు. ఈ పరిణామంతో కొన్ని
మార్చి నెలలో లక్ష్మీదేవి అనుగ్రహం పొందే రాశులవారు వీరే!
మార్చి నెలలో ముఖ్య గ్రహాల సంచారం కొన్ని రాశులవారికి శుభ ప్రయోజనాలను తెస్తుంది. మార్చి 2న శుక్రుడు మీన రాశిలోకి ప్రవేశించి ఉచ్ఛస్థితిలో సంచారం చేస్తాడు. మార్చి 14న రవి కూడా మీన రాశిలో సంచారం చేయనున్నాడు. మార్చి 3న ఏర్పడనున్న చంద్రగ్రహణం కొన్ని రాశుల జీవితాల్లో సానుకూల ప్రభావం చూపనుంది. ముఖ్యంగా వృషభం, మిథునం, కన్య,
today rashiphalalu: నేడు ఈ రాశులవారికి సకల సంపదలు ప్రాప్తిరస్తు!
నేడు ఫిబ్రవరి 27, ఈ రోజు ప్రధాన గ్రహస్థితులు సామాన్యంగా ఇలా ఉంటాయి. సూర్యుడు కుంభ రాశిలో సంచరిస్తున్నాడు. బుధుడు మీన రాశిలో ప్రభావం చూపిస్తున్నాడు. శని మీన రాశిలో ఉండగా రాహు కూడా అదే రాశిలో సంచరిస్తున్నాడు. కుజుడు కూడా కుంభ రాశిలో ప్రభావం చూపిస్తున్నాడు. ఈ గ్రహస్థితుల ప్రభావం ప్రతి రాశిపై భిన్నంగా ఉంటుంది.
మార్చి 2నుండి నాలుగు రాశులకు సంపదలను ఇచ్చేందుకు నాలుగు గ్రహాల పోటీ
జ్యోతిష శాస్త్రంలో గ్రహాలు నిర్దిష్ట కాలమానం ప్రకారం సంచారం చేస్తూ, అన్ని రాశుల వారి జీవితాన్ని ప్రభావితం చేస్తాయి. గ్రహాలలో ముఖ్య గ్రహాలైన సూర్యుడు, బుధుడు, రాహువు, కుజుడు మార్చి రెండవ తేదీ నుండి శక్తివంతమైన చతుర్గ్రాహి యోగాన్ని ఏర్పరిచి కొన్ని రాశుల వారికి అదృష్టాన్ని ఇవ్వబోతున్నారు. శని పాలించే కుంభరాశిలో చతుర్గ్రాహి యోగాన్ని ఏర్పరచిన నాలుగు
వాస్తు ప్రకారం తూర్పు దిశ ఇంటికి లాభాలే కాదు.. నష్టాలు కూడా ఉన్నాయి.. తెలుసుకోండి!
వాస్తు ప్రకారం ఇల్లు కట్టుకున్నప్పటికీ కొందరిని సమస్యలు వెంటాడుతుంటాయి. అటువంటప్పుడు వాస్తు నిపుణులను సంప్రదించి, వారు చెప్పినదాని ప్రకారం కొన్ని నియమాలు పాటిస్తే వాటి నుంచి బయటపడతారు. అలాగే చాలామంది తూర్పు దిశగా ఉన్నటువంటి ఇంటినే ఎక్కువగా ఇష్టపడుతుంటారు. ఇది అన్నిరకాలుగా కలిసివస్తుందనే భావం అందరిలో ఉంటుంది. ఇంటి సింహ ద్వారం మిగిలిన తలుపుల కంటే పెద్దదిగా,
30ఏళ్ళ తర్వాత మీనరాశిలో శని సూర్యుల సంయోగం.. వీరికి త్వరలో మహారాజయోగం
జ్యోతిషశాస్త్రంలో శని గ్రహానికి కర్మ దేవుడిగా పేరుంది. క్రమశిక్షణకు అధిపతి అయిన శని దేవుడు, గ్రహాలకు రాజు , కీర్తికి అధిపతి అయిన సూర్య దేవుడితో సంయోగం చెంది కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలను కలుగజేస్తున్నారు. మార్చి 15వ తేదీన శనీశ్వరుడు, సూర్యుడితో సంయోగం మీనరాశిలో జరుగుతుంది. 30ఏళ్ళ తర్వాత మీనరాశిలో శని సూర్యుల సంయోగం
వాస్తు ప్రకారం మీరు నివసించే ఇల్లు ఎత్తుపల్లాలున్న స్థలంలో ఉందా? మాములుగా ఉందా?
స్థలం కొంటాం. ఇల్లు కట్టేస్తాం. వాస్తును కూడా అనుసరిస్తాం. అయితే ముందుగా స్థలం కొనుగోలు చేసే సమయంలో ఆకారమే కాకుండా అది ఎత్తుపల్లాలుగా ఉందా? చదునుగా ఉందా? ఏ దిక్కులో ఎంత ఎత్తు ఉంది? ఎటువైపు ఎత్తు ఎక్కువ? పల్లం ఎటువైపు ఉంది? తదితరాలను కూడా అన్నీ పూర్తిగా తెలుసుకోవాలి. ఇందుకు వాస్తు నిపుణులను సంప్రదించి స్థలం
ఏప్రిల్ 15 వరకు ఈ రాశులకు డబ్బుకు లోటుండదు
నవగ్రహాల్లో కీలక గ్రహమైన రాహువు. శనిదేవుడికి నీడ గ్రహం. ప్రతి 18 నెలలకు ఒకసారి తన రాశిని మార్చుకుంటుంది. ఏప్రిల్ 15వ తేదీ వరకు కొన్ని రాశులకు అదృష్టం కలిసివస్తోంది. ఎందుకంటే అప్పటివరకు రాహువు కదలికలు చాలా శక్తివంతంగా ఉంటాయి. ఈ ప్రత్యేకమైన సంచారం వల్ల ఏయే రాశులకు మేలు కలుగుతోంది? వారికి ఏవిధంగా కలిసిరానుందనే వివరాలను
మార్చి నెలలో శుక్రుడి దయతో వీరికి లక్ష్మీ కటాక్షం.. సంపన్న యోగం!
నవగ్రహాలలో శుక్రుడికి ప్రత్యేక స్థానం ఉంది. రాక్షసులకు గురువుగా చెప్పే శుక్రుడు సంపద, శ్రేయస్సులకు, విలాసాలకు, అందానికి, ప్రేమకు ప్రతీక. అలాంటి ప్రాధాన్యత ఉన్న శుక్ర గ్రహం ఈ ఏడాది మార్చి 15వ తేదీన బుధుడు అధిపతిగా ఉండే రేవతి నక్షత్రంలోకి ప్రవేశించనుంది. రేవతి నక్షత్రంలో శుక్రుడు ఈ నక్షత్రంలో శుక్రుడు సుమారు 13 నుంచి 14
today rashiphalalu: నేడు ఈ రాశులవారు నక్కతోక తొక్కుతున్నారు!
ఫిబ్రవరి 25 2026 రోజు ఈరోజు గ్రహ స్థితులు కొన్ని రాశుల వారికి అనుకూలంగా, మరికొన్ని రాశుల వారికి మిశ్రమ ఫలితాలు ఇవ్వనున్నాయి. పనులు ప్రారంభించే ముందు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. నేడు కుంభరాశిలో సూర్యుడు, కుజుడు, శుక్రుడు, బుధుడు మరియు రాహువులతో సహా ఐదు గ్రహాల కలయిక కొనసాగుతుంది. ఫిబ్రవరి 25న చంద్రుడు వృషభరాశిలో
baba vanga: త్వరలో ఈ రాశులవారికి కుబేరులయ్యే అదృష్టం రాసి ఉందన్న బాబా వంగా!
బల్గేరియాకు చెందిన ప్రఖ్యాత జ్యోతిష్య శాస్త్ర నిపుణురాలు బాబా వంగా తన అద్భుతమైన జ్యోతిష్య శాస్త్ర అంచనాలతో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన వ్యక్తి. అటువంటి బాబా వంగా కంటి చూపును కోల్పోయినా, భవిష్యత్తును అంచనా వేస్తూ చెప్పిన అనేక విషయాలు నిజమయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా జరిగిన పలు కీలక సంఘటనల గురించి ఆమె ముందే ఊహించి చెప్పిన అంచనాలు
వాస్తు ప్రకారం ఇంట్లో వరండా, పార్కింగ్ ఏ దిక్కులో ఉండాలో తెలుసా?
ఇంటి చుట్టూ ఖాళీ స్థలం ఉంటే దాన్ని పార్కింగ్ కు వాడుకోవచ్చు. దీనివల్ల ఎటువంటి ఇబ్బందులు తలెత్తవు. అలాగే వాహనాలను పార్కింగ్ చేయాలంటే వాటికి కూడా వాస్తు ఉంటుంది. దాన్ని కచ్చితంగా అనుసరించాలి. ఉత్తరం దిక్కులోనే పార్కింగ్ ఉండాలి. ఇండిపెండెంట్ ఇళ్లకు స్థలం లేకపోవడం వల్ల దీన్ని పట్టించుకోవడంలేదు. పెద్ద పెద్ద ఇళ్లు, అపార్ట్ మెంట్లు మాత్రం
మాలవీయ రాజయోగంతో ఈ రాశుల సుడి తిరుగుతోంది
జ్యోతిష్యం ప్రకారం వచ్చే నెలలో ఐశ్వర్యానికి, కళలకు కారకుడయ్యే రాక్షసుల గురువు శుక్రుడు, కర్మల ప్రకారం ఫలితాలను ప్రసాదించే శనిదేవుడు కలిసి మీనరాశిలో సంయోగం చెందుతున్నారు. అలాగే మార్చి 15వ తేదీన గ్రహాలకు అధిపతి సూర్యుడు కూడా ఇదే రాశిలోకి వస్తున్నాడు. ఇలా మూడు గ్రహాల కలయికతో రంగుల పండగైన హోలీకి ముందు మాలవీయ రాజయోగం ఏర్పడుతోంది.
today rashiphalalu: పంచగ్రాహ కూటమితో ఈ రాశుల పంట పండుతుంది.. మీ రాశి ఉందా?
2026 ఫిబ్రవరి 24 మంగళవారం నాడు గ్రహాల సంచారాలు కొన్ని రాశులపై ప్రత్యేక ప్రభావం చూపనున్నాయి. అరుదైన మరియు శక్తివంతమైన పంచ గ్రహాల కూటమి కుంభరాశిలో ఏర్పడుతుంది. కుంభరాశిలో సూర్యుడు, బుధుడు, శుక్రుడు, కుజుడు మరియు రాహువు ఉన్నారు. ఈ పంచ గ్రాహ కూటమి ఆవిష్కరణ, కమ్యూనికేషన్ మరియు మార్పు యొక్క ఇతివృత్తాలను వేగవంతం చేస్తుంది. నేడు
వాస్తు ప్రకారం ఇల్లు ఏ షేపులో ఉండాలో తెలుసా?
వాస్తు ప్రకారం ఇల్లు అనేది రెక్టాంగిల్ లేదా స్క్వేర్ షేపులో మాత్రమే ఉండాలి. అలాంటి ఇళ్లలో నివసిస్తే మంచి అభివృద్ధి ఉంటుంది. జీవితంలో వృద్ధిలోకి వస్తారు. కుటుంబ సభ్యులంతా ఆరోగ్యంగా ఉంటారు. ఇళ్లల్లో ఉండే బెడ్ రూమ్స్ కూడా రెక్టాంగిల్ షేపులోనే ఉండాలి. బెడ్ రూమ్స్ రెక్టాంగిల్ కాకుండా వేరే షేపుల్లో ఉంటే ఆర్థిక ఇబ్బందులు తలెత్తడంతోపాటు
మార్చి 3న చంద్ర గ్రహణంతో లాభపడే రాశులు వీరే
2026 సంవత్సరం తొలి చంద్రగ్రహణం మార్చి 3వ తేదీన ఏర్పడుతోంది. ఇది మనదేశంలో పాక్షిక ప్రభావమే చూపుతోంది. ఆ రోజు సాయంత్రం 6:15 నుండి 6:45 గంటల వరకు గ్రహణ సమయం ఉంటుంది. గ్రహణం సింహ రాశిలోని పుబ్బ నక్షత్రంలో సంభవిస్తుండటంతో, ఈ రాశికి చెందిన వారు, ఆ నక్షత్రం గల వారు అత్యంత జాగ్రత్తగా ఉండాలని
హోలీనాడు 5 అద్భుతయోగాలు.. ఈ రాశులవారికి విలాసాలు, భోగాలు.. రెడీ అవ్వండి!
మార్చి 4వ తేదీన మనం హోలీ పండుగను జరుపుకుంటాం. హోలీ పండుగరోజు గ్రహాలసంచారం శక్తివంతమైన రాజయోగాలను ఏర్పరుస్తుంది. హోలీ పండుగనాడు మాలవ్య రాజయోగం, బుధాదిత్య రాజయోగం, శుక్రాదిత్య యోగం, లక్ష్మీనారాయణ రాజయోగం, ధనశక్తి యోగంతో పాటు ఐదు శక్తివంతమైన యోగాలు ఏర్పడుతున్నాయి. ఈ రాజయోగాలు అన్ని రాశులవారి జీవితాలపైన ప్రభావాన్ని చూపిస్తాయి. అయితే ముఖ్యంగా నాలుగు రాశులవారికి
today rashiphalalu: నేడు మంగళాదిత్య రాజయోగంతో ఈ రాశులవారు పట్టిందల్లా బంగారం!
2026 ఫిబ్రవరి 23 సోమవారం నాడు కుంభరాశిలో మంగళ గ్రహం సంచారం చేయడంతో సూర్యుడితో కలసి మంగళాదిత్య రాజయోగం ఏర్పడుతోంది. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం సూర్యుడు అధికారం, ప్రతిష్ఠకు సూచిక కాగా, మంగళుడు శక్తి, ధైర్యం, కార్యసాధనకు కారకుడు. ఈ రెండు గ్రహాల సంయోగం వల్ల కొందరికి మంచి ఫలితాలు వస్తాయి. కుంభరాశిలో మంగళాదిత్య యోగం.. రాశి ఫలాలు
వాస్తు ప్రకారం మీ ఇంట్లో మరణించిన పెద్దల ఫొటోలను ఎక్కడ పెడుతున్నారు?
వాస్తు శాస్త్రం ప్రకారం, మరణించిన పితృదేవతల ఫొటోలను ఇంట్లో ఉంచుకోవడానికి కొన్ని నిర్దిష్టమైన నియమాలు ఉన్నాయి. తప్పుడు దిశలో లేదా తప్పుడు ప్రదేశంలో ఫొటోలను ఉంచడం వల్ల ఇంట్లో ప్రతికూల శక్తి పెరిగి, మనశ్శాంతి కరువయ్యే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా మానసికంగా ఆందోళన పడతారు. పెద్దల ఫొటోలను గౌరవించాలి. ప్రతి సంవత్సరం వారికి చేయాల్సిన కార్యక్రమాలు చేస్తుండాలి.
మాఘ నక్షత్రంలోకి కేతువు.. ఈ రాశులవారికి ఆకస్మిక ధనలాభం ఉంది.. పరిశీలించుకోండి
నవగ్రహాల్లో కీలక గ్రహమైన కేతువు ఏప్రిల్ 20వ తేదీన తన సొంత నక్షత్రమైన మాఘ నక్షత్రంలోకి ప్రవేశించబోతోంది. కేతువు ఛాయా గ్రహం. ప్రతి 18 నెలలక ఒకసారి తన రాశిని మారుస్తుంటుంది. అలాగే నక్షత్రాన్ని కూడా అరుదుగానే మారుస్తుంటుంది. ఈ ప్రభావం వల్ల కొన్ని రాశులవారు ఆధ్యాత్మిక వాతవరణంవైపు మొగ్గు చూపుతారు. జీవితాల్లో ప్రత్యేకమైన మార్పులు సంభవిస్తాయి.
weekly horoscope:వచ్చేవారం లక్ష్మీ నారాయణ రాజయోగంతో ఈ రాశులవారికి తిరుగేలేదు
వేద జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, ఫిబ్రవరి చివరి వారంలో గ్రహాల సంచారం అన్ని రాశులవారి జీవితాలను ప్రభావితం చేస్తుంది. కుంభ రాశిలో శుక్రుడు, బుధుడి కలయిక వల్ల ఏర్పడే శక్తివంతమైన లక్ష్మీనారాయణ రాజయోగం కారణంగా కొన్ని రాశుల జాతకులు నక్కతోక తొక్కుతారు. ఈ శుభ యోగం ప్రభావంతో కొన్ని రాశులు ఆర్థికంగా పురోగమిస్తూ, కెరీర్లోనూ మెరుగైన ఫలితాలను చూస్తాయి.
ఇంట్లో మనశ్శాంతి లేదా? గొడవలు జరుగుతున్నాయా? వాస్తు ప్రకారం ఇలా చేయండి
ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు ఎదురైనప్పుడు, కుటుంబంలో గొడవలు జరుగుతున్నప్పుడు, మనశ్శాంతి కోల్పోయినప్పుడు ఏం చేయాలో అర్థం కాకుండా ఉంటుంది. అటువంటి సమయంలో వాస్తు నిపుణులను సంప్రదిస్తుంటారు. కుటుంబంలో ఉన్న ప్రతికూల శక్తిని పారద్రోలేందుకు కొన్ని వస్తువులు కూడా ఉపయోగపడతాయని నిపుణులు చెబుతుంటారు. వారు చెప్పిన వివరాల ప్రకారం కొన్నిరకాల వస్తువులను మనం ఇంట్లో ఉంచుకుంటే ప్రతికూల శక్తిని
ఫిబ్రవరి 23న కుంభరాశిలో మంగళాదిత్య యోగం.. వీరికి తిరుగే లేదు!
జ్యోతిష శాస్త్రం ప్రకారం ఫిబ్రవరి 23వ తేదీ ఉదయం 11:49 నిమిషాలకు కుజుడు శని రాశి అయిన కుంభరాశిలోకి సంచారం చేస్తాడు. అదే సమయంలో అక్కడ సూర్యుడు, బుధుడు, శుక్రుడు, రాహువులు కూడా ఉంటారు. ఈ ఐదు గ్రహాల కలయిక పంచగ్రాహి యోగాన్ని ఏర్పరచటంతో పాటు, కుజ సూర్య సంయోగం కారణంగా మంగళాదిత్య యోగం ఏర్పడుతుంది. మంగళాదిత్య
today rashiphalau: నేడు వీరికి బుధాదిత్యుల కారణంగా లాటరీ ఖాయం!
ఫిబ్రవరి 21, 2026న గ్రహాల సంచారం కారణంగా అన్ని రాశులవారి జీవితాలపై ప్రభావం పడుతుంది. నేడు సూర్యుడు కుంభరాశిలో సంచరిస్తుండగా గురుడు వృషభరాశిలో ఉన్నాడు. బుధుడు కుంభంలోనూ, కుజుడు మిథునంలోనూ, శని మీనరాశిలో ఉండటం వల్ల కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలు రాబోతున్నాయి. ముఖ్యగ్రహాల సంచారంతో లబ్ది చంద్రుడి స్థానం భావోద్వేగాలపై ప్రభావం చూపుతుంది. ఈ
వాస్తు ప్రకారం రెండు గదుల మధ్య తలుపు ఉండొచ్చా?
వాస్తు ప్రకారం ఇల్లు కుట్టుకున్నప్పుడు గదులు ఇన్ని సంఖ్యలో ఉండాలని, తలుపులు ఇన్ని సంఖ్యలో ఉండాలని చాలామంది వాస్తు నిపుణులు చెబితే అందరూ పాటిస్తుంటారు. కొందరు సరిసంఖ్యలో, మరికొందరు బేసి సంఖ్యలో తలుపులు ఉండేలా చూసుకుంటారు. అయితే దాదాపు 98 శాతం మంది బేసి సంఖ్యనే అనుసరిస్తుంటారు. కొంతమందికి తూర్పువాకిలో ఇల్లుంటే వంటగదిని ఆనుకొని మరో గది
18 సంవత్సరాల తర్వాత కుబేరులవుతున్న రాశులు వీరే
గ్రహాలకు అధిపతి అయిన సూర్య భగవానుడు, ఛాయా గ్రహమైన రాహువు శనిదేవుడి సొంత రాశి అయిన కుంభరాశిలో సంచరించనున్నారు. రాహువు అన్ని గ్రహాల్లా కాకుండా తిరోగమన దిశలో సంచారం చేస్తాడు. ఈ రెండు గ్రహాల సంయోగంవల్ల కొన్ని రాశులకు అదృష్టం కలుగుతోంది. వాస్తవానికి ఈ రెండు గ్రహాలు కలవడం అంత మంచిది కాదు. కానీ మార్చి నెలాఖరు
రెండు రోజులు ఆగండి.. ఈ రాశులవారు పులిపంజా చీల్చి సంపన్నులవుతారు!
జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల సంచారం అన్ని రాశులవారి జీవితాలపైన ప్రభావం చూపిస్తుంది. ఫిబ్రవరి 22న బుధుడు గురుడి నక్షత్రమైన పూర్వభాద్రలోకి ప్రవేశిస్తున్నాడు. తొమ్మిది గ్రహాలలో యువరాజుగా, తెలివి, వ్యాపారానికి ప్రతీకగా బుధుడిని పరిగణిస్తారు. ఈ నక్షత్ర మార్పు ద్వాదశ రాశులపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతుందని జ్యోతిష్య నిపుణులు అంచనా వేస్తున్నారు. పూర్వాభాద్ర నక్షత్రంలో బుధ సంచారం బుధుడు
today rashiphalalu: నేడు బుధ శుక్రుల దయతో వీరి పంట పండుతుంది.. మీరున్నారా?
వేద జ్యోతిష్య శాస్త్రంలో ఫిబ్రవరి 20వ తేదీ శుక్రవారం గ్రహాల సంచారం అన్ని రాశుల వారి జీవితాలపైన ప్రభావాన్ని చూపిస్తుంది. మీనరాశిలో సూర్యుడి సంచారం కొనసాగుతుంది. చంద్రుడు మీనరాశి గుండా ప్రయాణం చేస్తాడు. ఏప్రిల్ ప్రారంభం వరకు కుంభరాశి లోనే బుధ సంచారం కొనసాగుతుంది. ఫిబ్రవరి 20న ముఖ్య గ్రహాల సంచారం అదే కుంభరాశిలో శుక్రుడు సంచరిస్తాడు.
ఇంట్లో ఇన్వర్టర్, జనరేటర్, సోలార్ ప్యానెళ్లకు కూడా వాస్తు ఉంటుంది తెలుసా?
శివరాత్రికి చలి శివ శివా అంటూ వెళ్లిపోతుంది. తర్వాత నెమ్మదిగా ఎండలు మొదలవుతాయి. మే నెల వచ్చేసరికి వాతావరణం పూర్తిగా వేడెక్కుతుంది. ఒకటే ఉక్కపోత. కరెంటు ఉండదు. అటువంటప్పుడు చాలామంది ఇళ్లల్లో ఇన్వర్టర్లను సిద్ధంగా ఉంచుకుంటారు. అపార్ట్ మెంట్లకు జనరేటర్ ఉంటుంది. కొన్ని పెద్ద పెద్ద భవనాల్లో మాత్రం జనరేటర్లే పెట్టుకుంటారు. వాస్తు పండితులు చెబుతున్నదాని ప్రకారం
18ఏళ్ళ తర్వాత మార్చిలో మీనరాశిలో సూర్య కేతువుల కలయిక.. లక్కంటే వీరిదే!
జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల రాజు అయిన సూర్యుడు ప్రభావవంతమైన గ్రహంగా గుర్తించబడ్డాడు. అటువంటి సూర్యుడు నీడ గ్రహం, చెడు చేసే గ్రహమైన కేతువుతో కలిసి సంసప్తక యోగాన్ని ఏర్పరచబోతున్నాడు. మార్చి నెలలో 15వ తేదీన సూర్యుడు మీన రాశిలోకి ప్రవేశిస్తాడు అయితే సింహరాశిలో ఉన్న కేతువుతో ఈ సమయంలో సంసప్తక యోగాన్ని ఏర్పరుస్తున్నాడు. సూర్య, కేతువుల సంసప్తక
ఫిబ్రవరి 22న శని నక్షత్ర మార్పు... వీరికి సంపదల కూర్పు
వేద జ్యోతిష్య శాస్త్రంలో ప్రతి గ్రహానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. గ్రహాలలో ముఖ్యమైన గ్రహంగా న్యాయమూర్తిగా భావించే శని దేవుడు వ్యక్తి యొక్క చర్యలను బట్టి వారికి ప్రతిఫలాలను అందిస్తాడు. శని దేవుడు కర్మలకు అధిపతి కావడంతో ఆయన ప్రభావం అన్ని రాశుల వారి జాతకాల పైన ఉంటుంది .సుమారు రెండున్నర సంవత్సరాలు శని దేవుడు
అద్దె ఇంట్లో ఉండేవారు కచ్చితంగా ఈ వాస్తు నియమాలు పాటించాలి
సొంతింట్లో ఉంటున్నా, అద్దె ఇంట్లో ఉంటున్నా వాస్తును అనుసరించడం ముఖ్యం. ఎవరికైనా ఇది వర్తిస్తుంది. పట్టణాల్లో చాలామంది అద్దె ఇళ్లల్లోనే నివసిస్తుంటారు. కాబట్టి వారు కూడా వాస్తును అనుసరించాలి. వాస్తు దోషాలు ఉన్నాయో లేదో చూసుకొని అద్దె ఇంట్లోకి దిగాలి. వాస్తు బాగుంటే కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. వాస్తు గురించి ఇంటి యజమానులతో మాట్లాడండి. తెలిసిన
ఈ రాశులు ఏప్రిల్ లో ఇల్లు కొనుగోలు చేస్తారు
దేవతలకు గురువైన బృహస్పతి జ్ఞానానికి, వివాహానికి, సంతానానికి, ఐశ్వర్యానికి, ఆధ్యాత్మిక జీవితానికి కారకుడు. జీవిత లక్ష్యాన్ని చేరుకునేందుకు సహాయం చేసి ముందుకు నడిపిస్తాడు. అటువంటి గురువు జాతకంలో మంచి స్థానంలో ఉంటే వారికి తిరుగుండదు. ఆత్మవిశ్వాసంతో అన్ని పనులు పూర్తిచేసి మంచి పేరు తెచ్చుకుంటారు. ఏప్రిల్ 20వ తేదీన పునర్వసు నక్షత్రంలోని రెండో ఇంట్లోకి గురువు సంచారం
మార్చి నెలలో త్రిగ్రాహి యోగంతో వీరికి జాక్ పాట్
వేద జ్యోతిష్య శాస్త్రంలో నవ గ్రహాలకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. ప్రతీ గ్రహం ఒక రాశి నుండి మరొక రాశిలోకి నిర్దిష్ట కాలమానం ప్రకారం సంచారం చేస్తున్నాయి. 2026 మార్చి 15న అరుదైన త్రిగ్రాహి యోగం ఏర్పడనుంది. ఈ రోజున సూర్యుడు, శని, శుక్రుడు ఒకే రాశిలో కలిసే ప్రత్యేక సంయోగం ఏర్పడుతుంది. త్రిగ్రాహి యోగం
today rashiphalalu: నేడు కుంభరాశిలో గ్రహాల ప్రభావంతో వీరు నక్కతోక తొక్కుతున్నారు
ఫిబ్రవరి 18న గ్రహాల సంచారం జ్యోతిష్యపరంగా ప్రాముఖ్యత కలిగినదిగా భావించబడుతోంది. ఈ రోజు ముఖ్యంగా కుంభ రాశిలో సూర్యుడు, శని ప్రభావం ఎక్కువగా ఉండటం వల్ల అన్ని రంగాల వారిపై ప్రభావం కనిపిస్తుంది. బుధ గ్రహ స్థితి కారణంగా కమ్యూనికేషన్, వ్యాపార రంగాల్లో నిర్ణయాలు కీలకంగా మారవచ్చు. చంద్రుని గమనంతో భావోద్వేగాలు మారుతూ ఉండే అవకాశం ఉంది.ఈ
ఏఐపై ముందే చెప్పిన బాబా వంగా.. 2026 గురించి తీవ్ర హెచ్చరిక!
ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ ఇప్పుడు అన్ని రంగాలలోనూ విస్తరించింది. ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ కారణంగా చాలా మంది ఉద్యోగాలను పోగొట్టుకుంటున్నారు. మానవ వనరుల స్థానంలో ఏఐ పని చేస్తున్న క్రమంలో అనేక కార్పోరేట్ ఐటీ దిగ్గజ సంస్థలు ఉద్యోగులను తొలగిస్తున్నాయి. ఉద్యోగులను తొలగించిన దిగ్గజ సంస్థలు అమెజాన్, గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి కంపెనీలు ఇప్పటికే వేల సంఖ్యలో ఉద్యోగులను ఇళ్ళకు
ఇంట్లో రెండు బీరువాలుంటే వాస్తు ప్రకారం ఇలా చేయాలి
సొంత ఇంటికి వాస్తు ఎంత ముఖ్యమూ, అద్దె ఇంటికి కూడా అంతే ముఖ్యం. వాస్తు లేకుండా ఏ నిర్మాణం జరగదు. జరిగినా అనేకరకాల ఇబ్బందులు కలుగుతాయి. అటువంటి సమయంలో నిపుణులను సంప్రదించి సలహాలు, సూచనలు తీసుకోవాలి. ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరి ఇంట్లోను 2 బీరువాలు కచ్చితంగా ఉంటున్నాయి. వీటిని వాస్తు ప్రకారం ఎక్కడ ఉంచాలి లాంటి
నక్షత్రాలు మార్చిన బుధుడు, కుజుడు.. ఈ రాశులకు అద్భుతమైన సంపాదన
గ్రహాల రాకుమారుడు బుధుడు తెలివితేటలు, తర్కం, లెక్కలు, వ్యాపారం, జ్ఞానానికి కారకుడు. అటువంటి బుధుడు పూర్వాభాద్ర నక్షత్రంలో సంచారం చేస్తుండటంతో వ్యక్తుల మేథోవికాసం చాలా ప్రబలంగా ఉంటుందని పండితులు తెలియజేస్తున్నారు. ఈనెల 15వ తేదీన కుజుడు ధనిష్ట నక్షత్రంలోకి అడుగు పెట్టాడు. దీనివల్ల కొన్ని రాశులకు ఊహించనిస్థాయిలో ధనలాభం కలిగింది. ఆయా రాశుల వివరాలను తెలుసుకుందాం. అందులో
నాలుగు శక్తివంతమైన రాజయోగాలతో నేడే సూర్యగ్రహణం.. వీరికి సంపదల వర్షం!
17 ఫిబ్రవరి 2026న అమావాస్య.. నేడు తొలి సూర్యగ్రహణం జరుగనుంది. ఇది వలయాకార సూర్యగ్రహణం గా భావించబడుతుంది, ఇది రింగ్ ఆఫ్ ఫైర్ ప్రభావాన్ని చూపిస్తుంది.సూర్యగ్రహణం మన భారత దేశంలో కనిపించదు. ఇది అంటార్కిటికా, దక్షిణ అమెరికా, ఆఫ్రికా భాగాలలో కనిపిస్తుంది. దీని తర్వాత 2026 ఆగస్టు 12న మళ్ళీ సంపూర్ణ సూర్యగ్రహణం ఏర్పడుతుంది. సాధారణంగా పాటించే
today rashiphalalu: చంద్ర, కుజుల సంచారంతో వీరు ఏనుగు కుంభస్థలాన్ని బద్దలు కొడతారు
17 ఫిబ్రవరి 2026న మంగళవారం గ్రహాల సంచారాలు జ్యోతిష్య పరంగా ప్రత్యేక ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఈ రోజు సూర్యుడు కుంభ రాశిలో సంచరిస్తూ కొన్ని రాశులవారికి మేలు చేస్తున్నాడు. బుధుడు కూడా కుంభరాశిలో సంచారం చేస్తున్నాడు, శుక్రుడు సంబంధాలు మరియు ఆర్థిక వ్యవహారాల్లో శుభఫలితాలను అందించనున్నాడు. నవగ్రహాల సంచార ప్రభావం కుజుడి స్థితి ధైర్యం, ఆత్మవిశ్వాసాన్ని పెంచేలా
వాస్తు ప్రకారం ఇంట్లో డబ్బు నిల్వ ఉండాల్సిన ప్రదేశాలు ఇవే
కొంతమందికి వాస్తు ప్రకారం ఎన్ని మార్పుచేర్పులు చేసినా కలిసిరాదు. చేతిలో డబ్బు నిలవదు. డబ్బు లేకుండా జీవితం గడవదు. ప్రతి చర్య, ప్రతి పని డబ్బుతోనే ముడిపడివుంది. డబ్బు సంపాదనే మనిషి లక్ష్యంగా మారింది. ఇటువంటి తరుణంలో చేతిలో డబ్బు నిలవాలంటే, ఇంట్లో స్థిరంగా లక్ష్మీదేవి ఉండాలంటే వాస్తు ప్రకారం కొన్ని చిట్కాలు అనుసరించాలి. వాస్తు నిపుణులు

26 C