Todays Horoscope:ఈ రాశి వారికి ధన యోగం..రియల్ ఎస్టేట్ పరిస్థితి ఏంటంటే..?
ప్రతి రోజూ ఒక కొత్త ఆశతో మొదలవుతుంది. మార్చి 20, 2026,శుక్రవారం నాటి ద్వాదశ రాశిఫలాలు మీకోసం ప్రత్యేకంగా ఇక్కడ ఉన్నాయి.గ్రహాల స్థితిగతులు మారుతున్న వేళ,ఈ రోజు ఏ రాశి వారికి అదృష్టం వరిస్తుంది? ఎవరు జాగ్రత్తగా ఉండాలి?ఈ శుక్రవారం మీ జీవితంలో ఎలాంటి మార్పులు తీసుకురాబోతుందో మీ రాశిని బట్టి చూసుకోండి. మేషం (Aries)రేపు మీకు
వృషభరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, మకర రాశులకు ఏప్రిల్ 19 నుంచి మాలవ్య రాజయోగం
సంపదకు కారకుడయ్యే శుక్రుడు వచ్చే నెలలతో తన సొంత రాశి వృషభరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. దీనివల్ల శక్తివంతమైన మాలవ్య రాజయోగం ఏర్పడనుంది. ఈ ప్రభావంతో ఏప్రిల్ 19 నుంచి వృషభరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, మకర రాశులకు అదృష్టం కలిసివస్తోది. విలాసవంతమైన భోగాలను పొందుతారు. సమాజంలో హోదా పెరుగుతుంది. జాతక చక్రంలో శుక్రుడు 1, 4, 7, 10
Todays Horoscope March 19th:ఎవరికి యోగం?ఎవరికి హెచ్చరిక?మీ రాశి ఫలం ఇక్కడే!
మార్చి 19, 2026, గురువారం నాటి ద్వాదశ రాశిఫలాలు మీకోసం. గ్రహ గతులు, నక్షత్రాల స్థితిగతులను బట్టి మీ రాశి చక్రం ఈరోజు మీకు ఎలాంటి ఫలితాలను అందిస్తుందో తెలుసుకోండి.జీవితంలో ఒడిదొడుకులు సహజం, కానీ ముందస్తుగా మన సమయం ఎలా ఉందో తెలుసుకుంటే అడుగులు జాగ్రత్తగా వేయవచ్చు. ఈరోజు మీ కెరీర్, ఆరోగ్యం, ఆర్థిక స్థితి, కుటుంబ
వాస్తు ప్రకారం మీరున్న ఇంటిని బావిని పూడ్చి కట్టారని తెలిస్తే?
వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటి కింద పాత బావులు లేదా గోతులు ఉండటం అనేది చాలా ముఖ్యమైన అంశం. గతంలో బావులు ఉండి వాటిని సరిగ్గా పూడ్చకుండా ఇల్లు నిర్మిస్తే, అది ఆ ఇంట్లో నివసించే వారిపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉంది. ఇంటిని అమ్మేవారు, స్థలం అమ్మేవారు ఆ విషయాన్ని చెప్పకుండా దాచిపెడతారు. అయితే
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు?
తెలుగు నూతన సంవత్సరమైన ఉగాది అనగానే అందరికీ కొత్త ఆశలు, ఆనందాలు గుర్తుకువస్తాయి. అయితే, రాబోయే 'శ్రీ పరాభవ నామ సంవత్సరం' పేరు వినగానే కొందరిలో ఒక రకమైన ఆందోళన కలగడం సహజం. అసలు ఈ పేరు వెనుక ఉన్న పరమార్థం ఏమిటి? 60 ఏళ్ల క్రితం ఈ ఏడాది ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి? శాస్త్రాలు, పురాణాలు
ఏప్రిల్ నెలలో మిథున రాశి, కర్కాటక రాశి జాతక ఫలం
గ్రహాలు నిర్దిష్ట సమయంలో ఒక రాశి నుంచి మరో రాశికి సంచారం చేస్తుంటాయి. ఇలా సంచారం చేసే క్రమంలోనే కొన్ని అరుదైన యోగాలను ఏర్పరుస్తుంటాయి. ఈ యోగాలవల్ల కొన్ని రాశులకు బాగా కలిసివస్తుంది. ఈనెల 19వ తేదీన మనకు తెలుగు నూతన సంవత్సరం ఉగాది ప్రారంభం అవుతోంది. ఈ ఏడాది పరాభవ నామ సంవత్సరం ఉంటుంది. మిథున
today rashiphalau: ఉగాదికి ముందు సూర్య, శని,రాహువుల దయతో వీరికి పట్టిందల్లా బంగారం!
మార్చి 18, 2026 బుధవారం నాడు ద్వాదశ రాశుల వారి జాతకాలు ఏవిధంగా ఉండబోతున్నాయి? నేడు సూర్యుడు, శని మరియు రాహువు మీనరాశిలో సంచారం చేస్తున్నారు, చంద్రుడు మిధున రాశిలోనూ, కుజుడు కర్కాటక రాశి లోనూ, బుధుడు కుంభరాశిలోను సంచరిస్తున్నారు. ముఖ్య గ్రహాల సంచారం ఇలా గురుడు వృషభరాశి లోను, శుక్రుడు మేషరాశి లోను, కేతువు కన్య
వాస్తు ప్రకారం గుప్పెడు బియ్యంతో మీ అదృష్టాన్ని మార్చుకోవచ్చు
వాస్తు శాస్త్రం ప్రకారం మన ఇంట్లోని వస్తువులు కేవలం మన అవసరాలు తీర్చడానికే కాదు.. మన ఆర్థిక స్థితిగతులను మార్చడానికి కూడా ఉపయోగపడతాయి. ఆదాయం బాగున్నా చేతిలో రూపాయి కూడా మిగలడంలేదని ఎంతోమంది బాధపడుతుంటారు. అనవసర ఖర్చులతో కొంతమంది సతమతమవుతుంటారు. అయితే వాస్తు ప్రకారం ఈ చిన్న బియ్యం చిట్కాతో అద్భుత ఫలితాలను పొందొచ్చని నిపుణులు చెబుతున్నారు.
ఏప్రిల్ నెలలో మేషరాశి, వృషభ రాశి జాతక ఫలం
గ్రహాలు నిర్దిష్ట సమయంలో ఒక రాశి నుంచి మరో రాశికి సంచారం చేస్తుంటాయి. ఇలా సంచారం చేసే క్రమంలోనే కొన్ని అరుదైన యోగాలను ఏర్పరుస్తుంటాయి. ఈ యోగాలవల్ల కొన్ని రాశులకు బాగా కలిసివస్తుంది. ఈనెల 19వ తేదీన మనకు తెలుగు నూతన సంవత్సరం ఉగాది ప్రారంభం అవుతోంది. ఈ ఏడాది పరాభవ నామ సంవత్సరం ఉంటుంది. మేషరాశివారికి
ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని సంచారం: కుంభరాశితో పాటు వీరికి సకల సంపదలు!
జ్యోతిషశాస్త్రం ప్రకారం శని గ్రహం చాలా శక్తివంతమైన గ్రహం. శనిదేవుడు కర్మలకు అధిపతి. క్రమశిక్షణను నేర్పే దేవుడు. అటువంటి శని దేవుడు వ్యక్తుల కర్మల ఆధారంగా ఫలితాలను ఇస్తాడు. ముఖ్యంగా శని తన దశలు మారే సమయంలో ప్రత్యేక ప్రభావాన్ని చూపిస్తాడు. ఉత్తరాభాద్ర నాల్గవ దశలోకి శని ఏప్రిల్ 17వ తేదీన శని ఉత్తరాభాద్ర నక్షత్రంలో
today rashiphalalu:శుక్రుడు, శని కుంభరాశిలో.. వీరికి జాక్ పాట్!
వేద జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలు ఒక రాత్రి నుంచి మరొక రాశిలోకి నిర్దిష్ట కాలమానం ప్రకారం సంచారం చేస్తాయి. ఈ క్రమంలో మార్చి 17వ తేదీ మంగళవారం నాడు సూర్యుడు, రాహువు, బుధుడు మీనరాశిలోనూ, గురుడు, చంద్రుడు వృషభ రాశిలోనూ సంచారం చేస్తున్నారు. ద్వాదశ రాశుల వారి జ్యోతిష్య ఫలాలు కేతువు కన్య రాశిలో, కుజుడు
స్థలం ఖాళీగా ఉందని వాడుతున్నారా? వాస్తు నియమాలున్నాయి
కొంతమంది స్థలం ఖాళీగా ఉందని వాస్తును పట్టించుకోకుండా వాడేస్తుంటారు. కానీ కొన్నికొన్ని స్థలాల్లో బరువులు పెట్టకూడదు. ముఖ్యంగా బరువు అనేది ఈశాన్య దిక్కులో ఉంటే తీవ్ర నష్టం కలుగుతుంది. నైరుతి దిక్కులో పార్కింగ్ ఉంటే వాయువ్యం వైపు నడవాల్సి ఉంటుంది. మన ఇంటికి ఎటువైపు ఖాళీ స్థలం ఉంది? లేదా ఇంట్లో ఎక్కడ ఖాళీ స్థలం ఉంది?
మహాలక్ష్మీ రాజయోగంతో ఈ రాశులకు మహర్దశ
గ్రహాలు నిర్దిష్ట సమయంలో ఒక రాశి నుంచి మరో రాశికి సంచారం చేస్తుంటాయి. ఇలా సంచారం చేసే క్రమంలో కొన్ని రాశిచక్ర గుర్తులకు మంచి ప్రయోజనాలు కలుగుతుంటాయి. మరికొన్ని రాశులకు మిశ్రమ ఫలితాలు కలుగుతాయి. ఈ నెలలో చంద్రుడు, కుజుడు కలుసుకోనున్నారు. కుంభరాశిలో ఈ కలయిక ఉంటుంది. 18వ తేదీ వరకు అక్కడే సంచారం చేస్తారు. ప్రస్తుతం
today rashiphalalu: వక్రగతిలో బుధుడు, మీనంలో సూర్య, శుక్రులు.. వీరికి ఊహించని ఫలితాలు!
2026 మార్చి 16 సోమవారం నాడు ముఖ్య గ్రహాల సంచారం ద్వాదశ రాశుల వారి జీవితాలను ప్రభావితం చేస్తుంది. నేడు సాయంత్రం చంద్రుడు కుంభ రాశిలో ప్రవేశిస్తాడు. నేడు సూర్యుడు మరియు శుక్రుడు మీన రాశిలో సంచారం చేస్తూ ఉంటారు. బుధుడు వక్రగతి లో ఉండటం వల్ల నేడు కొన్ని రాశుల వారు జాగ్రత్తలు వహించాలి. నేడు
వాస్తు శాస్త్రం ప్రకారం దేవుడికి ఎన్ని అగరుబత్తీలు వెలిగించాలి?
ప్రతిరోజు కచ్చితంగా మనం ఇంట్లో పూజ చేసుకుంటాం. దీనివల్ల ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తులన్నీ పారిపోతాయి. సానుకూల శక్తి ఉంటుంది. పూజ చేసుకునే సమయంలో దేవుడికి హారతి ఇవ్వడంతోపాటు అగరుబత్తీలు కూడా వెలిగిస్తాం. అయితే దీపారాధన సమయంలో ఎన్ని అగరుబత్తీలు వెలిగించాలి? వాటికి ఒక లెక్క ఉంటుందా? ఇన్నే వాడాలి? అనే నియమం ఉందా? తదితర వివరాలను
ఈనెల 19 నుంచి ఈ రాశులకు అద్భుతమైన దశ ప్రారంభం
తెలుగు నూతన సంవత్సర పండగ ఉగాది ఈనెల 19వ తేదీ నుంచి ప్రారంభం కాబోతోంది. ఆరోజు నుంచి అన్ని రాశులవారి జీవితాల్లో సానుకూల మార్పులు, ప్రతికూల మార్పులు చోటుచేసుకుంటాయి. అయితే ప్రధానంగా మూడు రాశులవారికి మాత్రం అదృష్టం బాగుందని, వారి జాతకం బాగుందని జ్యోతిష్య పండితులు తెలియజేస్తున్నారు. 19 నుంచి ఏయే రాశులకు ఏవిధంగా కలిసిరానుందనే విషయాన్ని
కన్యారాశి వారికి ఈ ఉగాది నుండి పట్టిందల్లా బంగారమే.. కలిసొచ్చే లక్కీ ఇయర్!
మార్చి 19వ తేదీన తెలుగువారి కొత్త సంవత్సరాది ఉగాది ప్రారంభం కాబోతుంది. ఈ ఉగాది పరాభవ నామ ఉగాదిగా రాబోతోంది. ఈ పరాభవ నామ ఉగాదికి కన్యా రాశి వారికి ఎటువంటి గ్రహ స్థితి ఉండబోతుందో జ్యోతిష నిపుణులు వివరించారు. కన్యారాశి జాతకుల కెరీర్, కుటుంబం, ఆరోగ్యం, ఆర్థిక పరమైన అంశాలపై ఈ ఏడాది ప్రభావం ఎలా
today rashiphalalu: నేడు మీన సంక్రాంతితో ఈ రాశులవారికి తిరుగులేని అదృష్టం!
వేద జ్యోతిషశాస్త్రంలో గ్రహాల సంచారం అన్ని రాశుల వారి జీవితాన్ని ప్రభావితం చేస్తుంది. మార్చి 15 2026 ఆదివారం నాడు సూర్యుడు కుంభరాశి నుండి మీన రాశిలోకి ప్రవేశించి శనితో కలిసి త్రిగ్రాహి యోగాన్ని ఏర్పరుస్తున్నాడు. ఇది వృషభ, మిధున, కర్కాటక, వృశ్చిక, మకర రాశుల వారికి అదృష్టాన్ని, కెరీర్లో పురోగతిని ఇస్తుంది. నేడు మీన సంక్రాంతి
వాస్తు ప్రకారం మనకు తెలియకుండా చేసే పొరపాట్లు ఇవే
వాస్తు ప్రకారం మనకు తెలియకుండానే కొన్ని పొరపాట్లు చేస్తుంటాం. కానీ అవి చాలా చిన్నవి కదా అనుకుంటాం కానీ మనకు తెలియకుండానే అనేక దుష్ప్రభావాలను చూపుతాయి. వాస్తుకు ఉన్న శక్తి అది. అందుకే ఇంటి నిర్మాణంలోని ప్రతి అడుగు వాస్తుతో నిండి ఉండాలి అని మన పెద్దలు చెబుతుంటారు. ప్రతికూల శక్తుల వల్ల మన అభివృద్ధి కుంటుపడుతుంది.
ఈనెల 18 నుంచి చతుర్గ్రాహి యోగంతో ఈ రాశుల పంట పండింది
ఈ నెలలో జరగబోయే ఒక అరుదైన గ్రహాల సంయోగం వల్ల కొన్ని రాశుల జీవితాలే మారిపోతున్నాయి. దేవతల గురువైన బృహస్పతి మీనరాశికి అధిపతి. ఈ రాశిలో కర్మల ప్రకారం ఫలితాలనిచ్చే శనిదేవుడు, మనసుకు కారకుడైన చంద్రుడు, సంపదకు కారకుడైన శుక్రుడు, గ్రహాలకు అధిపతి అయిన సూర్య భగవానుడు కలుసుకోనున్నాయి. దీనివల్ల ఎంతో శక్తివంతమైన చతుర్గ్రాహి యోగం ఏర్పడుతోంది.
సింహరాశి ఉగాది ఫలితాలు.. ఈ ఏడాది వీరికి గడ్డుకాలం.. అయినా సరే..
పరాభవ నామ సంవత్సరం మార్చి 19వ తేదీన ప్రారంభమవుతుంది. ఈ సంవత్సరంలో ద్వాదశ రాశుల వారి జాతకాలను గురించి తెలుసుకుంటున్న క్రమంలో ప్రస్తుతం మనం సింహ రాశి వారి జాతకం ఏ విధంగా ఉందో చూద్దాం. ఈ సంవత్సరం సింహ రాశి వారికి మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. సింహరాశి వారి జాతకఫలం జ్యోతిష గణాంకాల ప్రకారం సింహరాశి
today rashiphalalu: మీనరాశిలో త్రిగ్రహాలు వీరికి తిరుగులేని సంపదలు ఇస్తున్నాయి!
2026 మార్చి 14 శనివారం ప్రధాన గ్రహాల సంచారం కారణంగా ద్వాదశ రాశుల వారి జీవితం ప్రభావితమవుతుంది. మార్చి 14వ తేదీన సూర్యుడు, బుధుడు కుంభ రాశిలో సంచారం చేస్తున్నారు. శుక్రుడు, శని , రాహులు మీనరాశిలో సంచారం చేస్తున్నారు. కేతువు కన్యారాశి లోను, గురువు వృషభరాశి లోను, కుజుడు మకర రాశి లోను, చంద్రుడు ధనస్సు
వాస్తు ప్రకారం ఆర్థికంగా కలిసిరావాలంటే ఏం చేయాలి?
వాస్తు ప్రకారమే ఇల్లు కట్టుకున్నా ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతుంటాయి. కొన్నిరకాల సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. చికాకులు, గొడవలు.. జరుగుతుంటాయి. ఇలాంటి సమస్యలకు వాస్తులోపమని భావించి కొంతమంది భారీగా మార్పుచేర్పులు చేస్తుంటాయి. అయితే ఆర్థికంగా కలిసిరావాలంటే వాస్తు ప్రకారం కొన్ని సూచనలు, వాస్తు నిపుణుల సలహాలు పాటించాలి. అటువంటప్పుడు కొంత స్థితి మెరుగవుతుంది. నగదు, బంగారం లాంటివి దాచుకునే
మీనరాశిలోకి సూర్యుడు.. ఈ రాశుల ఇంట్లోకి లక్ష్మీదేవి
గ్రహాలకు అధిపతి అయిన సూర్య భగవానుడు మీన రాశిలోకి ప్రవేశించనున్నాడు. ఈనెల 15వ తేదీన ఈ పరిణామం చోటుచేసుకోబోతోంది. అదే సమయానికి మీన రాశిలో శనిదేవుడు సంచారం చేస్తుంటాడు. ఈ రెండు గ్రహాలు కలుసుకోవడంతో కొన్ని రాశులవారికి అద్భుతమైన లాభాలున్నాయని పండితులు తెలియజేస్తున్నారు. ఆర్థికంగా, సామాజికంగా లాభపడతారని చెబుతున్నారు. ఆయా రాశుల వివరాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
ఏప్రిల్ లో కుజ బుధుల సంయోగంతో వ్యూహాత్మక శక్తి యోగం.. వీరికి కుబేర కటాక్షం!
వేద జ్యోతిషశాస్త్రంలో నిర్దిష్ట కాలమానం ప్రకారం గ్రహాల సంచారం జరుగుతుంది. వివిధ గ్రహాలు అనేక రాశులలో సంచారం చేస్తూ, ఇతర గ్రహాలతో కలిసి కొన్ని శుభ యోగాలను, కొన్ని అశుభ యోగాలను ఏర్పరుస్తాయి. గ్రహాల రాకుమారుడు, వ్యాపార ప్రదాత అయిన బుధుడు ఏప్రిల్ మాసంలో మీన రాశిలో కుజుడు తో సంయోగం చెంది శుభ యోగాన్ని ఏర్పరుస్తున్నారు.
today rashiphalalu: మీనరాశిలో శని అస్తమయం, కుంభరాశిలో బుధోదయంతో వీరికి సంపదల సంక్రాంతి
ఈరోజు మార్చి 13 2026 గురువారం. నేడు గ్రహాల సంచారం ప్రకారం కొన్ని రాశుల వారికి శుభఫలితాలు, మరికొన్ని రాశుల వారికి అశుభ ఫలితాలు వస్తాయి. ఆర్థిక, ఉద్యోగ, కుటుంబ విషయాల్లో మార్పులు కనిపించే అవకాశం ఉంది. నేడు మార్చి 13, 2026న ప్రధాన గ్రహాల సంచారంలో కీలక మార్పులు చోటుచేసుకుంటాయి.ఈ మార్పు ఆయా రాశులవారి జీవితాలను
ఏప్రిల్ లో మంగళాదిత్య రాజయోగం.. ఈ రాశులవారు ఏనుగు కుంభస్థలం బద్దలు కొట్టబోతున్నారు!
వేద జ్యోతిషశాస్త్రంలో గ్రహాల సంచారం, గ్రహాల సంయోగం అన్ని రాశులవారి జీవితాలను ప్రభావితం చేస్తాయి. ఇదే క్రమంలో ఏప్రిల్ 2వ తేదీ నుంచి సూర్యుడు, కుజుడు కలిసి మీనరాశిలో మంగళాదిత్య రాజయోగాన్ని ఏర్పరుస్తున్నారు. సుమారు 18నెలల తర్వాత మీనరాశిలోకి ప్రవేశించే కుజుడు సూర్యుడితో కలిసి ఈ యోగాన్ని ఏర్పరుస్తున్నాడు. ఈ యోగం కారణంగా కొన్ని రాశులవారికి అదృష్టం
వాస్తు ప్రకారం ఇంట్లో తలుపులు, కిటికీలు సరిసంఖ్యలో ఉండాలా? బేసి సంఖ్యలో ఉండాలా?
వాస్తు ప్రకారం ఇంటికి ఉండే తలుపులు, కిటికీలు సరిసంఖ్యలో ఉండాలా? బేసి సంఖ్యలో ఉండాలా? అనే సందేహం అందరినీ వేధిస్తుంటుంది. వాస్తు ప్రకారమే నిర్మాణం జరిగినా కొంతమంది వాస్తు నిపుణుల సలహాలను అనుసరించి కొందరు సరిసంఖ్యలో, మరికొందరు బేసి సంఖ్యలో తలుపులను, కిటికీలను పెడుతుంటారు. అలాగే వీటిని కలిపి లెక్కించాలా? విడిగా లెక్కించాలా? అలా లెక్కించినప్పుడు సరిసంఖ్య
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం
తెలుగు నూతన సంవత్సరం అంటే ఉగాది పర్వదినం. ఈనెల 19వ తేదీ గురువారం పండగ జరుపుకుంటాం. మనకు తిథుల లెక్క ప్రకారం పాడ్యమి తిథి ప్రారంభమవుతుంది. 18వ తేదీతో క్రోధి నామ సంవత్సరం ముగుస్తుంది. 19న పరాభవ నామ సంవత్సరం ప్రారంభమవుతుంది. చైత్రశుద్ధ పాడ్యమి రోజు పండగను జరుపుకుంటాం. తల స్నానం చేసి, నూతన వస్త్రాలను ధరించి,
వాస్తు ప్రకారం ఇంటి మెయిన్ డోర్ ఆర్థిక ఇబ్బందులకు కారణమవుతుంది తెలుసా?
ఇల్లు కట్టుకొనేటప్పుడు తప్పనిసరిగా వాస్తు పద్దతులు పాటించాలి. ఇంటి ప్రధాన ద్వారం ఏ దిక్కులో ఉంటే ఎలాంటి ఫలితం మనకు లభిస్తుంది? మనకున్న స్థలాన్ని బట్టి ఎక్కడ కట్టాలి? దీంట్లో ఏవైనా తప్పులుంటే ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయా? అటువంటప్పుడు వాస్తు నిపుణుల సలహాలు, సూచనల ప్రకారం ఏం చేయాలి? ఇంటికి గుండె వంటి సింహద్వారం విషయంలో ఏ
cancer horoscope 2026-27: కర్కాటకరాశి వారికి ఈ ఏడాది పట్టిందల్లా బంగారం.. అన్నింటా విజయం!
కర్కాటక రాశి జాతకులకు పరాభవ నామ సంవత్సరం అత్యంత శుభప్రదమైన సంవత్సరం. పరాభవ నామ సంవత్సరంలో కర్కాటక రాశి వారికి ఆదాయం 2, వ్యయం 11 గా ఉంటుంది. రాజపూజ్యం 4, అవమానం 7గా ఉంటుంది. ధన, విద్యా, సంపద, బుద్ధి, సంతాన కారకుడు అయినటువంటి గురుడు కర్కాటక రాశిలో జన్మరాశిలో సంచారం చేయడం వల్ల ఈ
today rashiphalalu: కుంభరాశితో పాటు ఆ రాశులవారికి లాటరీ ఖాయం!
ఈ రోజు గ్రహాల సంచారం కారణంగా కొన్ని రాశుల వారికి మంచి అవకాశాలు లభించగా, మరికొన్ని రాశుల వారు జాగ్రత్తగా వ్యవహరించాల్సిన పరిస్థితులు ఉండవచ్చు. మార్చి 11వ తేదీన గురువు రుజుమార్గంలోకి రావడం కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలను ఇస్తుంది. ముఖ్యంగా సింహ, కన్య, తుల, కుంభ, మీన రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుంది.
ఇంటికి వాస్తు దోషాలుంటే రూపాయి ఖర్చు లేకుండా ఇలా చేయండి
ఇంటి నిర్మాణం వాస్తు ప్రకారం జరిగినా ఎక్కడో ఒకచోట పొరపాటు కలుగుతుంది. తర్వాత సమస్యలు ఎదురవుతుంటే వాస్తు దోషాలున్నాయని కొంతమంది గోడలు, తలుపులు కూడా పగలగొట్టిస్తారు. మరోచోటకు మారుస్తారు. ఖర్చు ఎక్కువ. తర్వాత ఏమైనా ఫలితం దక్కుతుందా? అదీ దక్కదు. అందుకే వాస్తు దోషాలున్నాయని తేలినప్పుడు ఎటువంటి గోడలు పగలగొట్టే పనిలేకుండా చిన్న చిన్న నివారణలు పాటిస్తే
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం
తెలుగు నూతన సంవత్సరం అంటే ఉగాది పర్వదినం. ఈనెల 19వ తేదీ గురువారం పండగ జరుపుకుంటాం. మనకు తిథుల లెక్క ప్రకారం పాడ్యమి తిథి ప్రారంభమవుతుంది. 18వ తేదీతో క్రోధి నామ సంవత్సరం ముగుస్తుంది. 19న పరాభవ నామ సంవత్సరం ప్రారంభమవుతుంది. చైత్రశుద్ధ పాడ్యమి రోజు పండగను జరుపుకుంటాం. తల స్నానం చేసి, నూతన వస్త్రాలను ధరించి,
మిథున రాశి 2026 2027 జాతకం.. ఈ ఏడాది వీరి మాటే శాసనం!
2026- 27 పరాభవ నామ సంవత్సర తెలుగు సంవత్సరంలో మిధున రాశి వారి జాతకం ఏ విధంగా ఉంది? మిధున రాశి వారికి ఈ సంవత్సరం కలిసి వస్తుందా లేదా? వంటి అనేక వివరాలను ప్రస్తుతం తెలుసుకుందాం. మిధున రాశి జాతకులకు ఈ సంవత్సరం అనుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. మిధునరాశి ఆదాయ వ్యయాలు ఇలా ఈ సంవత్సరం
today rashiphalalu: నేడు బృహస్పతి, బుధుల స్థానాలలో మార్పు.. వీరికి జాక్ పాట్!
మార్చి 10 2026 ఈ రోజు గ్రహాల స్థితి ప్రకారం కొన్ని రాశుల వారికి అనుకూల ఫలితాలు ఉండగా, మరికొన్ని రాశుల వారు జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. ముఖ్యంగా నవంబర్ 9వ తేదీ 2025 నుంచి వక్రగతి లో ఉన్న బృహస్పతి నేడు రాత్రి సుమారు 11:30 నిమిషాలకు కర్కాటక రాశిలో సరళ గతిలోకి వస్తాడు. ముఖ్య
వాస్తు ప్రకారం మెయిన్ ఎంట్రన్స్ దక్షిణం, ఇంటి ప్రధాన ద్వారం ఉత్తరం ఉంటే ఏం చేయాలి?
వాస్తు శాస్త్రం ప్రకారం, స్థలం మెయిన్ ఎంట్రన్స్ ఒక దిశలో ఉంటుంది. ఇంటి ప్రధాన ద్వారం మరో దిశలో ఉండటం సహజంగా జరుగుతుంటుంది. మెయిన్ ఎంట్రన్స్ దక్షిణం వైపు ఉండి, ఇంటి ప్రధాన ద్వారం ఉత్తరం వైపు ఉంటే ఎటువంటి వాస్తు నియమాలు పాటించాలి? వాస్తు నిపుణులు చెబుతున్న సూచనలు, సలహాలు ఏమిటి? అనే వివరాలను పూర్తిగా
ఉగాది నుంచి వృశ్చిక రాశి, తులారాశి వారి జాతక ఫలం
తెలుగు నూతన సంవత్సరం అంటే ఉగాది పర్వదినం. ఈనెల 19వ తేదీ గురువారం పండగ జరుపుకుంటాం. మనకు తిథుల లెక్క ప్రకారం పాడ్యమి తిథి ప్రారంభమవుతుంది. 18వ తేదీతో క్రోధి నామ సంవత్సరం ముగుస్తుంది. 19న పరాభవ నామ సంవత్సరం ప్రారంభమవుతుంది. చైత్రశుద్ధ పాడ్యమి రోజు పండగను జరుపుకుంటాం. తల స్నానం చేసి, నూతన వస్త్రాలను ధరించి,
మీన, కుంభ రాశులలో ముఖ్య గ్రహాలు.. వీరికి నేడు డబ్బులే డబ్బులు!
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాల సంచారం మన జీవితంపై ప్రత్యేక ప్రభావం చూపుతుందని ప్రతీ ఒక్కరికీ తెలిసిందే. ఈ రోజు గ్రహాల స్థానబలాల ప్రభావంతో కొన్ని రాశుల వారికి శుభఫలితాలు, మరికొన్ని రాశుల వారికి మిశ్రమ ఫలితాలు ఉండే అవకాశముంది. ముఖ్యంగా ప్రధాన గ్రహాల సంచారం మీన రాశి మరియు కుంభ రాశి చుట్టూ కేంద్రీకృతమై ఉంది.
వాస్తు అంటే ఏమిటి? ఎందుకు అనుసరించాలి? లాభాలేంటి? నష్టాలేంటి?
వాస్తు శాస్త్రం అనేది మన భారతీయులకు అతి ప్రాచీన నిర్మాణ శాస్త్రం. 'వస్తు' అనే పదం నుంచి 'వాస్తు' ఏర్పడింది. దీనికి అర్థం ఏమిటంటే.. భూమి లేదా మనం నివసించే స్థలం అని భూమి, ఆకాశం, గాలి, నీరు, నిప్పు.. ఈ ఐదు పంచ భూతాలు దిశలను సమన్వయం చేస్తూ, ఒక భవనంలో సానుకూల శక్తిని పెంచడమే
ఉగాది నుంచి మకర రాశి, ధనుస్సు రాశి వారి జాతక ఫలం
తెలుగు నూతన సంవత్సరం అంటే ఉగాది పర్వదినం. ఈనెల 19వ తేదీ గురువారం పండగ జరుపుకుంటాం. మనకు తిథుల లెక్క ప్రకారం పాడ్యమి తిథి ప్రారంభమవుతుంది. 18వ తేదీతో క్రోధి నామ సంవత్సరం ముగుస్తుంది. 19న పరాభవ నామ సంవత్సరం ప్రారంభమవుతుంది. చైత్రశుద్ధ పాడ్యమి రోజు పండగను జరుపుకుంటాం. తల స్నానం చేసి, నూతన వస్త్రాలను ధరించి,
మిథునరాశిలో బృహస్పతి ప్రత్యక్ష సంచారం.. ఈ రాశులవారు నక్కతోక తొక్కుతున్నారు!
వేద జ్యోతిష్య శాస్త్రంలో బృహస్పతిని దేవతల గురువుగా పరిగణిస్తారు. బృహస్పతి చాలా శుభప్రదమైనటువంటి గ్రహం. మార్చి 11వ తేదీన బృహస్పతి మిధునరాశిలో ప్రత్యక్షంగా సంచారం చేయబోతున్నాడు. ప్రస్తుతం తిరోగమనంలో సంచారం చేస్తున్న బృహస్పతి ప్రత్యక్షంగా మారడం కొన్ని రాశులవారికి అదృష్టాన్ని కలుగజేస్తుంది. బృహస్పతి జూన్ 26న కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తుంది. ప్రస్తుతం ప్రత్యక్ష కదలిక జరుపుతున్న బృహస్పతి
today rashiphalalu:కుంభరాశిలో ముఖ్య గ్రహాలతో వీరింట సంపదల పంట!
మార్చి 8 2026 గ్రహాల సంచారాలు కొన్ని రాశులవారికి శుభ ఫలితాలు అందించగా, మరికొన్ని రాశులవారు జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. సూర్యుడు, చంద్రుడు, శని, గురువు, బుధుడు వంటి గ్రహాల స్థాన మార్పులు ద్వాదశ రాశులపై ప్రభావం చూపనున్నాయి. ఈ నేపథ్యంలో మార్చి 8, 2026న 12 రాశుల వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయో తెలుసుకుందాం. మేషం
పరాభవ నామ ఉగాది పంచాంగం.. మేషరాశి వారి జాతకం!
మార్చి 19, 2026, గురువారం నుంచి శ్రీ ‘పరాభవ' నామ సంవత్సరం ప్రారంభంకానుంది. . జ్యోతిష్య నిపుణుల అంచనాల ప్రకారం, మేషరాశి వారికి రాశి అధిపతి కుజుడు కావడంతో, ఈ కొత్త ఏడాదిలో ముఖ్య గ్రహాల సంచారం కారణంగా మేషరాశి వారి జాతకం ఇలా ఉండబోతోంది. ఉగాది నుండి మేషరాశి జాతక ఫలాలు ముఖ్యంగా గురుగ్రహ ప్రభావంతో
వాస్తు ప్రకారం కిచెన్లో పూజ చేయవచ్చా?
ప్రస్తుతం ఇళ్లల్లో స్థలం సరిపోక పూజగది ఉండటంలేదు. ప్రత్యేకంగా పూజ చేసుకోవడానికి కచ్చితంగా ఈశాన్యంలో కొంత స్థలం ఉండాలి. అది లేనప్పుడు చాలామంది వంటగదిలో చేస్తుంటారు. అయితే వాస్తు నిపుణుల అభిప్రాయం ప్రకారం కిచెన్ లో పూజ చేయవచ్చా? లేదా? అనే వివరాలను తెలుసుకుందాం. వారు చెబుతున్న ముఖ్యమైన అంశాలను పరిశీలిస్తే వంటగదిలో పూజ చేయాలా? వద్దా?
ఉగాది నుంచి మీన రాశి, కుంభరాశి వారి జాతక ఫలం
తెలుగు నూతన సంవత్సరం అంటే ఉగాది పర్వదినం. ఈనెల 19వ తేదీ గురువారం పండగ జరుపుకుంటాం. మనకు తిథుల లెక్క ప్రకారం పాడ్యమి తిథి ప్రారంభమవుతుంది. 18వ తేదీతో క్రోధి నామ సంవత్సరం ముగుస్తుంది. 19న పరాభవ నామ సంవత్సరం ప్రారంభమవుతుంది. చైత్రశుద్ధ పాడ్యమి రోజు పండగను జరుపుకుంటాం. తల స్నానం చేసి, నూతన వస్త్రాలను ధరించి,
today rashiphalalu: మీనరాశిలో శనిశుక్రుల బలమైన సంయోగంతో వీరికి జాక్ పాట్!
మార్చి 7, 2026 శనివారం గ్రహాల సంచారం అనేక రాశులపై ప్రభావాన్ని చూపిస్తుంది. ఈరోజు శనిదేవుడితో శుక్రుడి కలయిక మీనరాశిలో బలంగా ఉంటుంది. ఈ రోజువరకు మార్చి 3న ఏర్పడిన చంద్రగ్రహణం ప్రభావం వివిధ రాశులవారిపై ఉంటుంది. మార్చి మొదటి వారంలో బుధుడు కమ్యూనికేషన్, నిర్ణయాలు తీసుకోవడం వంటి అంశాలపై ప్రభావాన్ని చూపిస్తాడు. కొన్ని రాశులవారికి కొత్త
వాస్తు ప్రకారం స్త్రీ దేవతల గుడి నీడ ఇంటిపై పడొచ్చా?
ఇల్లు కట్టుకోవాలన్నా, స్థలం కొనాలన్నా గుడికి ఎదురుగా ఉండేది కొనుగోలు చేయవద్దు. దేవుడి చూపు ఇంటిపై పడేవిధంగా నిర్మాణం ఉండకూడదంటారు. ఎక్కడైనా సరే అమ్మవారి ప్రధాన దేవాలయమైతే ఆ గుడి నీడ అస్సలు ఇంటిపై, స్థలంపై పడకూడదు. చిన్న చిన్న దేవాలయాలైతే పర్వాలేదు. ఎందుకంటే ఇప్పుడు ప్రతి వీధిలో చిన్న చిన్న దేవాలయాలు కడుతున్నారు. అయితే ఇంటి
కక్ష్యను మార్చకోనున్న బుధుడు.. ఈ రాశుల జీవితం మారిపోతోంది
గ్రహాలకు బుధుడు రాకుమారుడు. తెలివితేటలకు, వ్యాపారానికి, లెక్కలకు, తర్కానికి కారకుడు. బుధుడు సంచారం చేస్తే కొన్ని రాశులకు అద్భుతంగా కలిసివస్తుంది. జాతకంలో శుభస్థానంలో బుధుడు ఉంటే ఆ జాతకానికి తిరుగుండదు. ఈనెల 25వ తేదీన బుధుడు తన కక్ష్యను మార్చుకొని దక్షిణ దిశగా పయనిస్తాడు. ఈ మార్పు చాలా కీలకమైంది. ఆరోజు నుంచి కొన్ని రాశులు బాగా
శుక్ర శనిదేవుల యుతి.. మార్చిలో ఈ రాశులవారికి సంపదల ప్రాప్తి
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ ఏడాది మార్చి 2న సోమవారం అర్ధరాత్రి 1:01గంటలకు శుక్రుడు మీనరాశిలోకి ప్రవేశించాడు. మార్చి 26వ తేదీ వరకు ఇదే రాశిలో శుక్రుడి సంచారం కొనసాగనుంది. ఈ సమయంలో, మీనరాశిలోనే శనితో కలిసి శుక్రుడు ఒక శక్తివంతమైన సంయోగాన్ని ఏర్పరుస్తున్నాడు.దాదాపు 30సంవత్సరాల సుదీర్ఘ విరామం తర్వాత ఏర్పడుతున్న ఈ అరుదైన గ్రహ కలయిక,
today rashiphalalu: రాహుసూర్యుల శక్తివంతమైన యోగంతో ఈ రాశులవారు నక్కతోక తొక్కుతున్నారు!
మార్చి 6, 2026 నాటి గ్రహాల సంచారం అన్ని రాశులవారి జీవితాలను ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా శుక్రుడు మేషరాశిలోకి ప్రవేశించడం, కుంభరాశిలో ప్లూటో సంచారం, మరియు మీన రాశిలో సూర్యుడు, రాహువుల కలయికతో కూడిన ఒక శక్తివంతమైన యోగం ఏర్పడుతుంది . ఈ కాలంలో అనేక గ్రహాల కదలికలు శుక్రుడు, గురువు, బుధుడు 12 రాశులపై గణనీయమైన
ఇంట్లో వాస్తు దోషాలున్నాయని ఎలా తెలుస్తుంది?
ఇంట్లో వాస్తు దోషాలు ఉన్నాయో? లేదో? తెలుసుకోవడానికి కొన్ని స్పష్టమైన సంకేతాలు, లక్షణాలు మనకు కనపడతాయని వాస్తు నిపుణులు తెలియజేస్తున్నారు. మీ ఇంట్లో సానుకూల శక్తి తగ్గడం, ప్రతికూల శక్తి పెరగడం లాంటి పరిణామాలు చోటుచేసుకున్నప్పుడు ఈ కింద పేర్కొన్న విధంగా కొన్ని పరిస్థితులను మీరు ఎదుర్కోవాల్సి వస్తుంది. అప్పుడు వాస్తు నిపుణులను సంప్రదించి వారి సూచనలు,
120 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ రాశులకు అఖండ ధనయోగం
మార్చి నెల గ్రహాల సంయోగం పరంగా అత్యంత కీలకమైంది. గ్రహాలకు అధిపతి అయిన సూర్యుడు, కర్మల ప్రకారం ఫలితాలను ప్రసాదించే శనిదేవుడు, సంపదకు కారకుడయ్యే శుక్రుడు మీనరాశిలో కలుసుకోవడం వల్ల దాదాపు 120 సంవత్సరాల అత్యంత అరుదైన త్రిగ్రాహి యోగం ఏర్పడుతోందని జ్యోతిష్య పండితులు తెలియజేస్తున్నారు. దీనివల్ల కొన్ని రాశులవారి జీవితంలో ఊహించని రీతిలో మార్పులు చోటుచేసుకోబోతున్నాయని,
శని కుజుల ద్వి ద్వాదశ యోగం మొదలైంది.. ఈ రాశులవారికి సంపదలు డబుల్!
కర్మలకు అధిపతి అయిన శని దేవుడు నవగ్రహాలలో అత్యంత శక్తివంతమైన గ్రహాలలో ఒకటిగా పరిగణిస్తారు. అటువంటి శని దేవుడు ప్రస్తుతం మీనరాశిలో సంచరిస్తున్నాడు. 2027 జూన్ రెండో తేదీ వరకు శనిదేవుడు అక్కడే ఉంటాడు. మీన రాశిలో శని ఉన్నప్పుడు వివిధ గ్రహాలతో సంయోగాలు జరుపుతూ కొన్ని శుభయోగాలను, కొన్ని అశుభ యోగాలను ఏర్పరుస్తున్నాడు. శని అంగారకుడుతో
వాస్తు ప్రకారం మెయిన్ రోడ్డు పక్కన ఉండే ఇళ్లల్లో ఉండొచ్చా?
కొంతమంది సొంత ఇళ్లు ఆ ఊరికి మెయిన్ రోడ్డు పక్కనే ఆనుకొని ఉంటాయి. అవి గ్రామాలైనా, పట్టణాలైనా, నగరాలైనా రోడ్డుకు ఇరువైపులా రణగొణ ధ్వనులు ఖాయంగా వస్తుంటాయి. అసలు మనం ఇంట్లో ఉన్నామో, రోడ్డుమీద ఉన్నామో అర్థం కాదు. ఏ మాత్రం ప్రశాంతత ఉండదు. దుమ్ము, ధూళితోపాటు అనారోగ్య సమస్యలు కూడా వస్తుంటాయి. సొంత ఇల్లు కాబట్టి
ఈ నెల 11 తర్వాత ఈ రాశులకు ఆకస్మిక ధనలాభం ఉంది
ఈ నెల 11వ తేదీ తర్వాత దేవతల గురువైన బృహస్పతి ప్రత్యేకంగా సంచారం చేస్తాడు. అందులోను చాలాకాలం తర్వాత మిథునరాశిలోకి రానుండటంతో కొన్ని రాశుల జీవితాల్లో మార్పులు జరుగుతున్నాయి. దేవతల గురువైన గురుడు జ్ఞానానికి కారకుడు. వివాహాన్ని, సంతానాన్ని, ఆధ్యాత్మిక సంపదను ప్రసాదిస్తాడు. జీవిత లక్ష్యం చేరుకునేందుకు సాయం చేస్తాడు. మిథునరాశిలో గురుడు జరిపే కదలికలవల్ల ఏయే
30ఏళ్ళ తర్వాత బుధుడి నక్షతంలోకి శనిదేవుడు.. వీరికి సంతోషాల బొనాంజా!
వేద జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాలు నిర్దిష్ట కాలమానం ప్రకారం సంచారం చేస్తూ అన్ని రాశులవారి జీవితాలపైన ప్రభావాన్ని చూపిస్తుంటాయి. అటువంటి గ్రహాలు దేనికవే చాలా ప్రత్యేకమైన ప్రాధాన్యతను కలిగి ఉంటాయి. గ్రహాలలో ముఖ్య గ్రహమైన శని దేవుడు చాలా శక్తివంతమైన దేవుడు. ఆయన ప్రభావం ప్రతి ఒక్క జాతకుల జీవితాలపైన తప్పనిసరిగా ఉంటుంది. రేవతి నక్షత్రంలోకి శనిదేవుడు
Today rashiphalalu:నేడు నక్కతోక తొక్కి జాక్ పాట్ కొట్టే రాశులవారు వీరే!
వేద జ్యోతిష్య శాస్త్రంలో ప్రతీరోజూ గ్రహాల సంచారం ద్వాదశ రాశులవారి జీవితాలపై ప్రభావం చూపిస్తుంది. మార్చి 4వతేదీ సూర్యుడు కుంభరాశిలో సంచారం చేస్తున్నాడు. చంద్రుడు సింహరాశిలో, కుజుడు, గురుడు వృషభ రాశిలో, బుధుడు మీనరాశిలో ఉన్నారు. శుక్రుడు మేషరాశిలో, శని, రాహువులు మీనరాశిలో, కేతువు కన్యా రాశిలో సంచారం చేస్తున్నారు. ఈ ముఖ్యగ్రహాల సంచారం కారణంగా 12రాశులవారి
వాస్తు ప్రకారం రోడ్డు కంటే మీ ఇల్లు ఎత్తులో ఉందా? పల్లంలో ఉందా?
ప్రభుత్వాలు రోడ్లు దెబ్బతిన్నప్పుడు వాటికి మరమ్మతులు చేయడం, లేదంటే కొత్త రహదారులు నిర్మించడం, అది కూడా కాదంటే సిమెంటు రోడ్లు వేయడం చేస్తాయి. దీనివల్ల రోడ్డు ఎత్తు పెరుగుతుంది. దానికి రెండువైపులా ఉండే ఇళ్లు తక్కువ ఎత్తులో ఉంటాయి. అటువంటి సమయంలో వాస్తు ప్రకారం ఏమైనా మార్పులు చేయాలా? ఇబ్బందులు వస్తాయా? అని చాలామందికి సందేహం వస్తుంది.
కేంద్ర త్రికోణ రాజయోగంతో ఈ రాశుల దశ, దిశ మారిపోతోంది
జ్యోతిష్యం ప్రకారం మార్చి నెలలో కీలక గ్రహాల సంచారం ఉంది. మీన రాశిలో కర్మల ప్రకారం ఫలితాలను ప్రసాదించే శనిదేవుడు సంచారం చేస్తున్నాడు. సంపదకు, ఐశ్వర్యానికి కారకుడైన శుక్రుడు మీనరాశిలోకి ప్రవేశించాడు. ఇలా ఈ రెండు కీలక గ్రహాలు కలుసుకోవడంతో కేంద్ర త్రికోణ రాజయోగం ఏర్పడింది. శుక్రుడు రాశిని మార్చినప్పుడల్లా ఇతర రాశులకు కీలక ప్రభావాన్ని చూపుతాడు.
త్వరలో మీనరాశిలోకి సూర్యగోచారం.. ఈ రాశులవారు పట్టిందల్లా బంగారం!
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, గ్రహాల కదలికలు వ్యక్తుల జీవితాలపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతాయి. గ్రహాలు నిర్దిష్ట కాలమానం ప్రకారం సంచారం చేస్తూ అన్ని రాశులవారి జీవితాలపై ప్రభావం చూపుతాయి. ముఖ్యంగా శక్తికి, ఆత్మ విశ్వాసానికి ప్రతీక అయిన సూర్యుడు ప్రతీ నెల రోజులకు ఒక రాశిలోకి సంచారం చేస్తాడు. మార్చి 15న మీనరాశిలోకి సూర్యుడు ప్రస్తుతం కుంభరాశిలో
today rashiphalalu:కేతుగ్రస్త చంద్రగ్రహణం నేడే.. కలిసొచ్చే రాశులు, కష్టాలొచ్చే రాశులు ఇవే!
మార్చి 3, 2026న గ్రహాల సంచారం జ్యోతిష్య పరంగా చాలా ముఖ్యమైన మార్పులను సూచిస్తోంది. ఈరోజు సూర్యుడు కుంభ రాశిలో సంచరిస్తుండగా, చంద్రుడు కన్య రాశిలో సంచారం చేస్తున్నాడు. కుజుడు వృషభంలో, బుధుడు మకరంలో సంచార స్థితిలో ఉన్నారు. గురుడు మేష రాశిలో కొనసాగుతుండగా, శుక్రుడు, శని మరియు రాహువు మీన రాశిలో సంచరిస్తున్నారు. నేడు కేతుగ్రస్త
పెళ్లికి అడ్డంకులుంటే వాస్తు ప్రకారం వీటిని అనుసరించాలి.. ఒకసారి పరిశీలించండి
చాలా ఇళ్లలో తల్లిదండ్రులను వేధించే ప్రధాన సమస్య ఏమిటంటే.. పిల్లల పెళ్లి. పెళ్లీడు వచ్చిన అమ్మాయి లేదా అబ్బాయి ఇంట్లో ఉంటే, చుట్టుపక్కల వారు పెళ్లెప్పుడు? అంటూ ఒకటే విసిగిస్తుంటారు. ఎన్ని సంబంధాలు చూసినా ఏదో ఒక అడ్డంకి ఎదురవ్వడం, చివరి నిమిషంలో సంబంధం తప్పిపోవడం వంటివి తల్లిదండ్రులను మనోవేదనకు గురిచేస్తుంటాయి. జాతక దోషాలతో పాటు మనం
నేటినుండి వీరు ఏనుగు కుంభస్థలం బద్దలు కొట్టే సంపన్నులు.. రాసి పెట్టుకోండి!
జ్యోతిష్య శాస్త్రంలో ప్రతి గ్రహానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. శుక్రుడిని సంపదలకు విలాసాలకు అధిపతిగా చెబుతారు. రాహువును చెడు చేసే గ్రహంగా, నీడ గ్రహంగా చెబుతారు. అటువంటి శుక్ర రాహువులు కుంభరాశిలో సంయోగం చెందుతున్నాయి. సుమారు 18 సంవత్సరాల తర్వాత కుంభరాశిలో శుక్ర రాహువుల సంయోగం నేటినుండి కొన్ని రాశులవారికి విశేషమైన ఫలితాలను ఇస్తున్నాయి .
Lunar Eclipse 2026: మరికొద్ది గంటల్లో చంద్రగ్రహణం.. తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే..!
మార్చి 3న సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడనుంది. అయితే భారత్ లో ఈ చంద్రగ్రహణం పాక్షికంగా కనిపించే అవకాశం ఉంది. చంద్రగ్రహణం వేళ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ప్రముఖ పండితులు కిరణ్ శర్మ వివరించారు. ఈ గ్రహణం కొన్న రాశులకు మంచి ఫలితాలు ఇస్తే.. మరిన్ని రాశులకు చెడు ఫలితాలు ఇచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు. అలాగే గ్రహణం
గురు ఆదిత్య రాజయోగంతో ఈ రాశుల పంట పండింది
మార్చి నెలలో గ్రహాల సంయోగం పరంగా అరుదైన పరిణామం చోటుచేసుకోబోతోంది. వచ్చే నెల 15వ తేదీన గురు ఆదిత్య రాజయోగం ఏర్పడుతోంది. ఆ రోజు సూర్యుడు మీనరాశిలోకి ప్రవేశిస్తాడు. అదే సమయానికి దేవతల గురువైన గురువు అక్కడే సంచారం చేస్తుంటాడు. ఇలా సూర్యుడు, గురువు కలుసుకోవడంతో గురు ఆదిత్య రాజయోగం ఏర్పడి కొన్ని రాశులవారి జీవితాల్లో అద్భుతమైన
Todays Rasi Phalalu: ఈ రాశులకు అపారమైన ధన లాభాలు..!
మీ రాశికి సంబంధించిన జ్యోతిష్య అంచనాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఈ రోజు మీరు ఎలాంటి ఫలితాలను పొందబోతున్నారు, ఏ రంగాలలో విజయం సాధిస్తారు, ఎలాంటి సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుంది అనే విషయాలను ఇక్కడ చూడండి. మేషం : మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అనవసర ఖర్చులు పెరిగే అవకాశం ఉంది, పొదుపుపై దృష్టి పెట్టండి. అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాలి.
మార్చి 2 నుంచి ఈ రాశులకు రాజయోగం.. దశ మారింది!
ఖగోళంలో జ్యోతిష్యం ప్రకారం గ్రహాల సంచారం మార్చి నెలలో చాలా కీలకంగా ఉండబోతోంది. రెండు శక్తివంతమైన గ్రహాలైన శుక్రుడు, చంద్రుడు రాశి సంచారం చేయనున్నాయి. సంపదకు, విలాసవంతమైన జీవితానికి, కళలకు, ఫ్యాషన్ రంగాలకు, ఐశ్వర్యానికి కారకుడైన రాక్షసుల గురువు శుక్రుడు, మనసుకు కారకుడైన చంద్రుడు తమ రాశులను మర్చుకుంటున్నాయి. ఈ పరిణామాల వల్ల మూడు రాశులకు అద్భుతమైన
పేరును బట్టి వాస్తు ఉంటుందనే విషయం మీకు తెలుసా?
వాస్తు ప్రకారం ఇంటిని నిర్మించుకున్నప్పటికీ కొన్ని కొన్ని సార్లు అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. వాస్తు నిపుణులను సంప్రదించి చాలామంది భారీ భారీ నిర్మాణాలు చేపడతుంటారు. ఉన్నవాటిని పడగొడుతుంటారు. అయితే మన పేరును బట్టి వాస్తు ఉంటుందా? లేదా? అనేది పరిశీలించుకోవాలి. వీటిని కచ్చితంగా అనుసరించాలి. ఇల్లు నిర్మాణ సమయంలో యజమాని పేరు ఆధారంగా వాస్తు చూడాలా?
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా సాయిప్రసాద్ బాధ్యతల స్వీకరణ, బిగ్ టాస్క్..!!
ఏపీ ప్రభుత్వం నూతన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా జి. సాయిప్రసాద్ బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుత సీఎస్ కె. విజయానంద్ నుంచి ఆయన సీఎస్గా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా సెక్రటేరియట్లోని పలువురు ఉన్నతాధికారులు, సిబ్బంది.. కొత్త సీఎస్ సాయిప్రసాద్కు శుభాకాంక్షలు తెలిపారు. 1991 ఐఏఎస్ బ్యాచ్ అధికారి సాయి ప్రసాద్ ఉమ్మడి ఏపీలోనే కాకుండా విభజన రాష్ట్రంలో
మార్చి నెలలో ఈ రాశులకు రాజభోగం
మార్చి నెలలో గ్రహాల పరంగా కీలక సంయోగాలు చోటుచేసుకోబోతున్నాయి. 2వ తేదీన సంపదకు కారకుడయ్యే శుక్రుడు మీనరాశిలోకి, దేవతల గురువైన బృహస్పతి 11వ తేదీన గమన మార్పు, 14వ తేదీన కుంభరాశిలోకి బుధుడు, 15వ తేదీన మీనరాశిలోకి సూర్యుడు ప్రవేశించనుండటంతోపాటు 21వ తేదీ నుంచి బుధుడు ప్రత్యక్ష సంచారాన్ని ప్రారంభించనున్నాడు. ఈ పరిణామాలన్నీ కలిసి కొన్ని రాశులపై
బుధుడి తిరోగమనం.. కుంభంతో సహా ఈ రాశులవారికి 23రోజులు కుబేర యోగం!
వేద జ్యోతిషశాస్త్రంలో గ్రహాల రాకుమారుడు అయిన బుధుడు ఫిబ్రవరి 26వ తేదీన కుంభరాశిలో తిరోగమనం చెందాడు 15రోజులకు ఒకసారి బుధుడు తన రాశిని మార్చుకుంటూ సంచారం చేస్తూ ఉంటాడు. అటువంటి బుధుడు కుంభరాశిలో తిరోగమనం చేయడం వల్ల కొన్ని రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుంది. వారు గణనీయమైన ప్రయోజనాలను పొందుతారు. ఇది వచ్చే 23 రోజులు
today rashiphalalu: నేడు వీరికి మట్టి ముట్టినా బంగారమే, సూర్యుడి కటాక్షం!
ఫిబ్రవరి 28న గ్రహాల సంచారం అన్ని రాశుల వారిపైన ప్రభావం చూపుతుంది. సూర్యుడు కుంభరాశిలో సంచరిస్తుండగా, శని మీనరాశిలో దీర్ఘకాలిక ఫలితాలను ప్రభావితం చేస్తోంది. చంద్రుని సంచారం కారణంగా భావోద్వేగాల్లో మార్పులు కనిపించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో 12 రాశుల వారికి ఈ రోజు ఫలితాలు ఇలా ఉన్నాయి. గ్రహాల సంచారం కారణంగా నేడు ద్వాదశ
మీ ఇంటిపై వాటర్ ట్యాంక్ ఉందా? దానికి కచ్చితంగా వాస్తు ఉండాలి.. చూడండి..!
మతాలతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ ఇల్లు కట్టుకోవాలంటే వాస్తును కచ్చితంగా అనుసరిస్తారు. వాస్తు నిపుణులు చెప్పినదాని ప్రకారం పునాదుల నుంచి ఇంటిపైన కట్టే వాటర్ ట్యాంక్ వరకు వాస్తు ప్రకారమే నిర్మించుకుంటారు. ఎందుకంటే దీనికి కచ్చితంగా వాస్తు ఉండాలి. చాలా బరువు ఉంటుంది.. అందులో నీళ్లు ఉంటాయి కాబట్టి. ఈ విషయంలో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా
మార్చి 11 నుంచి గురువు దయతో ఈ రాశులు మంచి సంపాదనపరులవుతున్నారు
మార్చి 11వ తేదీన దేవతల గురువైన బృహస్పతి మిథునరాశిలోకి ప్రవేశిస్తోంది. తిరోగమన సంచారం నుంచి సక్రమ దిశలోకి రావడంవల్ల అన్ని రాశులపై ప్రభావం పడుతోంది. అందరికీ ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. బృహస్పతి అంటే జ్ఞానానికి కారకుడు. సంపదను, వివాహాన్ని, పిల్లలను ప్రసాదిస్తాడు. ఆధ్యాత్మికతవైపు జీవితాన్ని నడిపిస్తాడు. జీవిత లక్ష్యాన్ని చేరుకునేందుకు ముందుడి నడిపిస్తాడు. ఈ పరిణామంతో కొన్ని
మార్చి నెలలో లక్ష్మీదేవి అనుగ్రహం పొందే రాశులవారు వీరే!
మార్చి నెలలో ముఖ్య గ్రహాల సంచారం కొన్ని రాశులవారికి శుభ ప్రయోజనాలను తెస్తుంది. మార్చి 2న శుక్రుడు మీన రాశిలోకి ప్రవేశించి ఉచ్ఛస్థితిలో సంచారం చేస్తాడు. మార్చి 14న రవి కూడా మీన రాశిలో సంచారం చేయనున్నాడు. మార్చి 3న ఏర్పడనున్న చంద్రగ్రహణం కొన్ని రాశుల జీవితాల్లో సానుకూల ప్రభావం చూపనుంది. ముఖ్యంగా వృషభం, మిథునం, కన్య,
today rashiphalalu: నేడు ఈ రాశులవారికి సకల సంపదలు ప్రాప్తిరస్తు!
నేడు ఫిబ్రవరి 27, ఈ రోజు ప్రధాన గ్రహస్థితులు సామాన్యంగా ఇలా ఉంటాయి. సూర్యుడు కుంభ రాశిలో సంచరిస్తున్నాడు. బుధుడు మీన రాశిలో ప్రభావం చూపిస్తున్నాడు. శని మీన రాశిలో ఉండగా రాహు కూడా అదే రాశిలో సంచరిస్తున్నాడు. కుజుడు కూడా కుంభ రాశిలో ప్రభావం చూపిస్తున్నాడు. ఈ గ్రహస్థితుల ప్రభావం ప్రతి రాశిపై భిన్నంగా ఉంటుంది.
మార్చి 2నుండి నాలుగు రాశులకు సంపదలను ఇచ్చేందుకు నాలుగు గ్రహాల పోటీ
జ్యోతిష శాస్త్రంలో గ్రహాలు నిర్దిష్ట కాలమానం ప్రకారం సంచారం చేస్తూ, అన్ని రాశుల వారి జీవితాన్ని ప్రభావితం చేస్తాయి. గ్రహాలలో ముఖ్య గ్రహాలైన సూర్యుడు, బుధుడు, రాహువు, కుజుడు మార్చి రెండవ తేదీ నుండి శక్తివంతమైన చతుర్గ్రాహి యోగాన్ని ఏర్పరిచి కొన్ని రాశుల వారికి అదృష్టాన్ని ఇవ్వబోతున్నారు. శని పాలించే కుంభరాశిలో చతుర్గ్రాహి యోగాన్ని ఏర్పరచిన నాలుగు
మార్చిలో మహాలక్ష్మి రాజయోగం.. ఈ రాశుల సుడి తిరిగింది
వచ్చే నెలలో గ్రహాల సంయోగం పరంగా ఖగోళంలో మంచి పరిణామాలు సంభవిస్తాయి. కుజుడు, చంద్రుడి కలయిక వల్ల మార్చిలో మహాలక్ష్మీ రాజయోగం ఏర్పడుతోంది. దీనివల్ల కొన్ని రాశులవారి జీవితాల్లో మార్పులు చోటుచేసుకోనున్నాయి. కుజుడు ధైర్యాన్ని కలిగిస్తాడు.. చంద్రుడు మనసుకు కారకుడు. ఈ రెండు గ్రహాలు కలవడంవల్ల 16వ తేదీ నుంచి ఏర్పడే మహాలక్ష్మీ రాజయోగంతో అదృష్టవంతులు కాబోతున్న
30ఏళ్ళ తర్వాత మీనరాశిలో శని సూర్యుల సంయోగం.. వీరికి త్వరలో మహారాజయోగం
జ్యోతిషశాస్త్రంలో శని గ్రహానికి కర్మ దేవుడిగా పేరుంది. క్రమశిక్షణకు అధిపతి అయిన శని దేవుడు, గ్రహాలకు రాజు , కీర్తికి అధిపతి అయిన సూర్య దేవుడితో సంయోగం చెంది కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలను కలుగజేస్తున్నారు. మార్చి 15వ తేదీన శనీశ్వరుడు, సూర్యుడితో సంయోగం మీనరాశిలో జరుగుతుంది. 30ఏళ్ళ తర్వాత మీనరాశిలో శని సూర్యుల సంయోగం
వాస్తు ప్రకారం మీరు నివసించే ఇల్లు ఎత్తుపల్లాలున్న స్థలంలో ఉందా? మాములుగా ఉందా?
స్థలం కొంటాం. ఇల్లు కట్టేస్తాం. వాస్తును కూడా అనుసరిస్తాం. అయితే ముందుగా స్థలం కొనుగోలు చేసే సమయంలో ఆకారమే కాకుండా అది ఎత్తుపల్లాలుగా ఉందా? చదునుగా ఉందా? ఏ దిక్కులో ఎంత ఎత్తు ఉంది? ఎటువైపు ఎత్తు ఎక్కువ? పల్లం ఎటువైపు ఉంది? తదితరాలను కూడా అన్నీ పూర్తిగా తెలుసుకోవాలి. ఇందుకు వాస్తు నిపుణులను సంప్రదించి స్థలం
ఏప్రిల్ 15 వరకు ఈ రాశులకు డబ్బుకు లోటుండదు
నవగ్రహాల్లో కీలక గ్రహమైన రాహువు. శనిదేవుడికి నీడ గ్రహం. ప్రతి 18 నెలలకు ఒకసారి తన రాశిని మార్చుకుంటుంది. ఏప్రిల్ 15వ తేదీ వరకు కొన్ని రాశులకు అదృష్టం కలిసివస్తోంది. ఎందుకంటే అప్పటివరకు రాహువు కదలికలు చాలా శక్తివంతంగా ఉంటాయి. ఈ ప్రత్యేకమైన సంచారం వల్ల ఏయే రాశులకు మేలు కలుగుతోంది? వారికి ఏవిధంగా కలిసిరానుందనే వివరాలను
మార్చి నెలలో శుక్రుడి దయతో వీరికి లక్ష్మీ కటాక్షం.. సంపన్న యోగం!
నవగ్రహాలలో శుక్రుడికి ప్రత్యేక స్థానం ఉంది. రాక్షసులకు గురువుగా చెప్పే శుక్రుడు సంపద, శ్రేయస్సులకు, విలాసాలకు, అందానికి, ప్రేమకు ప్రతీక. అలాంటి ప్రాధాన్యత ఉన్న శుక్ర గ్రహం ఈ ఏడాది మార్చి 15వ తేదీన బుధుడు అధిపతిగా ఉండే రేవతి నక్షత్రంలోకి ప్రవేశించనుంది. రేవతి నక్షత్రంలో శుక్రుడు ఈ నక్షత్రంలో శుక్రుడు సుమారు 13 నుంచి 14
today rashiphalalu: నేడు ఈ రాశులవారు నక్కతోక తొక్కుతున్నారు!
ఫిబ్రవరి 25 2026 రోజు ఈరోజు గ్రహ స్థితులు కొన్ని రాశుల వారికి అనుకూలంగా, మరికొన్ని రాశుల వారికి మిశ్రమ ఫలితాలు ఇవ్వనున్నాయి. పనులు ప్రారంభించే ముందు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. నేడు కుంభరాశిలో సూర్యుడు, కుజుడు, శుక్రుడు, బుధుడు మరియు రాహువులతో సహా ఐదు గ్రహాల కలయిక కొనసాగుతుంది. ఫిబ్రవరి 25న చంద్రుడు వృషభరాశిలో
baba vanga: త్వరలో ఈ రాశులవారికి కుబేరులయ్యే అదృష్టం రాసి ఉందన్న బాబా వంగా!
బల్గేరియాకు చెందిన ప్రఖ్యాత జ్యోతిష్య శాస్త్ర నిపుణురాలు బాబా వంగా తన అద్భుతమైన జ్యోతిష్య శాస్త్ర అంచనాలతో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన వ్యక్తి. అటువంటి బాబా వంగా కంటి చూపును కోల్పోయినా, భవిష్యత్తును అంచనా వేస్తూ చెప్పిన అనేక విషయాలు నిజమయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా జరిగిన పలు కీలక సంఘటనల గురించి ఆమె ముందే ఊహించి చెప్పిన అంచనాలు
వాస్తు ప్రకారం ఇంట్లో వరండా, పార్కింగ్ ఏ దిక్కులో ఉండాలో తెలుసా?
ఇంటి చుట్టూ ఖాళీ స్థలం ఉంటే దాన్ని పార్కింగ్ కు వాడుకోవచ్చు. దీనివల్ల ఎటువంటి ఇబ్బందులు తలెత్తవు. అలాగే వాహనాలను పార్కింగ్ చేయాలంటే వాటికి కూడా వాస్తు ఉంటుంది. దాన్ని కచ్చితంగా అనుసరించాలి. ఉత్తరం దిక్కులోనే పార్కింగ్ ఉండాలి. ఇండిపెండెంట్ ఇళ్లకు స్థలం లేకపోవడం వల్ల దీన్ని పట్టించుకోవడంలేదు. పెద్ద పెద్ద ఇళ్లు, అపార్ట్ మెంట్లు మాత్రం
మాలవీయ రాజయోగంతో ఈ రాశుల సుడి తిరుగుతోంది
జ్యోతిష్యం ప్రకారం వచ్చే నెలలో ఐశ్వర్యానికి, కళలకు కారకుడయ్యే రాక్షసుల గురువు శుక్రుడు, కర్మల ప్రకారం ఫలితాలను ప్రసాదించే శనిదేవుడు కలిసి మీనరాశిలో సంయోగం చెందుతున్నారు. అలాగే మార్చి 15వ తేదీన గ్రహాలకు అధిపతి సూర్యుడు కూడా ఇదే రాశిలోకి వస్తున్నాడు. ఇలా మూడు గ్రహాల కలయికతో రంగుల పండగైన హోలీకి ముందు మాలవీయ రాజయోగం ఏర్పడుతోంది.
30ఏళ్ళ తర్వాత మార్చి 2న మీనరాశిలో శుక్ర, శని సంయోగం.. వీరికి కుబేరయోగం
జ్యోతిష శాస్త్రంలో గ్రహాల సంచారం నిర్దిష్ట కాలమానం ప్రకారం జరుగుతుంది. గ్రహాలు ఒక రాశి నుంచి మరొక రాశిలోకి సమయానుకూలంగా సంచారం చేస్తూ ఇతర గ్రహాలతో కలిసి అనేక యోగాలను ఏర్పరుస్తాయి. మార్చి రెండవ తేదీన శుక్రుడు తన ఉచ్చ రాశి అయిన మీన రాశిలోకి సంచారం చేస్తాడు. 30 సంవత్సరాల తర్వాత మీనరాశిలో శుక్ర శని
today rashiphalalu: పంచగ్రాహ కూటమితో ఈ రాశుల పంట పండుతుంది.. మీ రాశి ఉందా?
2026 ఫిబ్రవరి 24 మంగళవారం నాడు గ్రహాల సంచారాలు కొన్ని రాశులపై ప్రత్యేక ప్రభావం చూపనున్నాయి. అరుదైన మరియు శక్తివంతమైన పంచ గ్రహాల కూటమి కుంభరాశిలో ఏర్పడుతుంది. కుంభరాశిలో సూర్యుడు, బుధుడు, శుక్రుడు, కుజుడు మరియు రాహువు ఉన్నారు. ఈ పంచ గ్రాహ కూటమి ఆవిష్కరణ, కమ్యూనికేషన్ మరియు మార్పు యొక్క ఇతివృత్తాలను వేగవంతం చేస్తుంది. నేడు
వాస్తు ప్రకారం ఇల్లు ఏ షేపులో ఉండాలో తెలుసా?
వాస్తు ప్రకారం ఇల్లు అనేది రెక్టాంగిల్ లేదా స్క్వేర్ షేపులో మాత్రమే ఉండాలి. అలాంటి ఇళ్లలో నివసిస్తే మంచి అభివృద్ధి ఉంటుంది. జీవితంలో వృద్ధిలోకి వస్తారు. కుటుంబ సభ్యులంతా ఆరోగ్యంగా ఉంటారు. ఇళ్లల్లో ఉండే బెడ్ రూమ్స్ కూడా రెక్టాంగిల్ షేపులోనే ఉండాలి. బెడ్ రూమ్స్ రెక్టాంగిల్ కాకుండా వేరే షేపుల్లో ఉంటే ఆర్థిక ఇబ్బందులు తలెత్తడంతోపాటు

20 C