100ఏళ్ల తర్వాత శని మంగళ యుతి.. ఏప్రిల్ లో ఈ రాశులకు డబ్బే డబ్బు!
వేద జ్యోతిషశాస్త్రంలో ఏప్రిల్ నెలకు చాలా విశేషమైన స్థానం ఉంది. ఏప్రిల్ మాసంలో చోటుచేసుకునే గ్రహసంచారాలు అన్ని రాశులవారి జీవితాల మీద ప్రభావాన్ని చూపిస్తాయి. ముఖ్యంగా కర్మదేవుడు, క్రమశిక్షణకు మారుపేరుగా చెప్పబడే శనిదేవుడు ఏప్రిల్ రెండవ తేదీన ధైర్యానికి, బలానికి కారకుడైన కుజుడుతో సంయోగం చెందబోతున్నాడు. శని మంగళ యుతి సుమారు 100సంవత్సరాల తర్వాత జరుగుతున్న కారణంగా
today rashiphalalu: శ్రీరామనవమి నాడు వీరికి నవవిధ శుభాలు ప్రసాదించిన అద్భుత యోగాలు
మార్చి 27 2026 గురువారం నాడు అన్నిరాశులవారి జీవితాలలో ముఖ్య గ్రహాల సంచారం అనేక మార్పులను తెస్తుంది. నేడు శ్రీరామనవమి వేళ గ్రహాల రాజు గురువు చంద్రుడితో సంయోగం చెందటం వల్ల గజకేసరి రాజయోగం, గురువు కుజుల ప్రభావంతో నవ పంచమ రాజయోగం ఏర్పడుతున్నాయి. ఈరోజు యోగాల ప్రభావం అన్ని రాశుల పైన పడుతుంది. నేడు ముఖ్య
వాస్తు అనేది నిజమేనా? ఎందుకు దాన్ని ఫాలో అవ్వాలి?
మనిషి ఎప్పుడైతే సొంతంగా కట్టడం అనేది ప్రారంభించాడో అప్పటి నుంచి యుగయుగాలుగా వాస్తు శాస్త్రం అందుబాటులో ఉంది. ఎన్ని యుగాలు పూర్తయినా దీనికున్న ప్రాధాన్యత మాత్రం చెక్కుచెదరడంలేదు. వాస్తు శాస్త్రం అనేది కేవలం నమ్మకం మాత్రమేనా లేక అందులో ఏదైనా శాస్త్రీయత ఉందా? అనే అంశంపై భిన్నమైన వాదనలు ఉన్నాయి. అయితే దీన్ని ఒక అద్భుతమైన నిర్మాణ
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం
తెలుగు సంప్రదాయం, వేద జ్యోతిష్య శాస్త్రం ప్రకారం జన్మ నక్షత్రానికి అత్యంత ప్రాధాన్యత ఉంది. ఒక వ్యక్తి పుట్టినప్పుడు చంద్రుడు ఏ నక్షత్రంలో ఉంటే, దాన్నే ఆ వ్యక్తి 'జన్మ నక్షత్రం' అని పిలుస్తారు. జాతక చక్రం మొత్తం ఈ జన్మ నక్షత్రం ఆధారంగానే నిర్మించబడుతుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చంద్రుడు మనస్సుకు అధిపతి. కాబట్టి, పుట్టినప్పుడు
ఏప్రిల్ లో బుధ గోచారంతో ఈ రాశులవారికి గడ్డుకాలం!
వేద జ్యోతిష్యం ప్రకారం, గ్రహాల రాకుమారుడు బుధుడు 2026 ఏప్రిల్ 11న తన నీచ రాశి అయిన మీన రాశిలోకి సంచారం చేయనున్నాడు. బుధుడు ఏప్రిల్ 30 వరకు ఇదే స్థితిలో మీనరాశిలో ఉంటాడు.ఈ గ్రహ సంచారం మేషంతో సహా నాలుగు రాశుల వారిపైన గణనీయమైన ప్రతికూల ప్రభావం చూపనుంది. ఈ దశలో సవాళ్లు, ఆటంకాలు ఎదురయ్యే
today rashiphalalu:మీనరాశిలో ఆ గ్రహాల కూటమి.. మీకే సంపదల వెల్లువ!
వేద జ్యోతిష్య శాస్త్రంలో మార్చి 26 2026 నాటి గ్రహ సంచారాలు ద్వాదశ రాశుల వారి జాతకాలను ప్రభావితం చేస్తాయి. గ్రహాలూ నిర్దిష్ట కాలమానం ప్రకారం సంచారం చేస్తూ వివిధ రాశులవారికి శుభ, అశుభ ఫలితాలను ఇస్తాయి. నేడు సూర్యుడు, బుధుడు, శని, రాహువు మీన రాశిలో ఉన్నారు.చంద్రుడు కర్కాటక రాశిలో సంచారం చేస్తున్నాడు. కుజుడు, గురువు
‘అభిజిత్’ లగ్నం వెనుక ఉన్న అసలు రహస్యం ఇదే!
లోకాభిరాముడు, సీతమ్మల కల్యాణం అనగానే మనకు వెంటనే గుర్తుకు వచ్చేది మండుటెండలో జరిగే మధ్యాహ్నం 12 గంటల ముహూర్తం. చైత్ర శుద్ధ నవమి నాడు, పునర్వసు నక్షత్ర యుక్త కర్కాటక లగ్నంలో జరిగే ఈ ‘అభిజిత్' లగ్నానికి పురాణాల్లో అత్యంత ప్రాధాన్యత ఉంది. అసలు పెళ్లికి సాయంత్రం లేదా తెల్లవారుజామున ముహూర్తాలు పెడుతుంటారు కదా.. మరి రాముడికి
మేషరాశిలో శుక్ర సంచారం.. ఈ రాశులవారికి పండుగే!!
సంపదలకు విలాసాలకు అధిపతి అయిన శుక్రుడికి నవగ్రహాలలో చాలా ప్రత్యేకమైన స్థానం ఉంది. అటువంటి శుక్రుడు జాతకంలో శుభస్థానంలో ఉంటే వారికి శుభఫలితాలు రాగా, అశుభ స్థానంలో ఉంటే అశుభఫలితాలు వచ్చే అవకాశం ఉంది. మార్చి 26వ తేదీన గురువారం నాడు శుక్రుడు మీనరాశి నుంచి మేషరాశిలోకి సంచారం చేయబోతున్నాడు. ఈ సంచారం కొన్ని రాశులవారికి అదృష్టాన్ని
కుంభరాశి, మీన రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం
గ్రహాలు నిర్దిష్ట సమయంలో ఒక రాశి నుంచి మరో రాశికి సంచారం చేస్తుంటాయి. ఇలా సంచారం చేసే క్రమంలో కొన్ని రాజయోగాలను ఏర్పరుస్తుంటాయి. అలా ఏర్పరిస్తే కొన్ని రాశులకు అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. మరికొన్ని రాశులకు మిశ్రమ ఫలితాలు కలుగుతాయి. అయితే మొత్తం ద్వాదశ రాశులపై ఈ ప్రభావం ఉంటుంది. ఈనెల 19వ తేదీ నుంచి పరాభవ
వాస్తు ప్రకారం శనివారం రోజు ఈ పనులు చేయండి.. కలిసివస్తుంది
వాస్తు ప్రకారం శనివారం రోజు కొన్ని పనులు చేస్తే అన్నీ శుభాలే కలుగుతాయి. శనిదేవుడు చేసిన కర్మల ప్రకారం ఫలితాలను ప్రసాదిస్తుంటారు. చాలామంది శని అంటే భయపడుతుంటారుకానీ ఆయన చాలా మంచి చేస్తాడు. జీవిత పాఠాలను నేర్పుతాడు. వాస్తు ప్రకారం కొన్ని చిన్న చిన్న నియమాలు పాటిస్తుంటే శనిదేవుడి నుంచి వచ్చే దోషాల నుంచి చాలా సులువుగా
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం
గ్రహాలు నిర్దిష్ట సమయంలో ఒక రాశి నుంచి మరో రాశికి సంచారం చేస్తుంటాయి. ఇలా సంచారం చేసే క్రమంలోనే కొన్ని అరుదైన యోగాలను ఏర్పరుస్తుంటాయి. ఈ యోగాలవల్ల కొన్ని రాశులకు బాగా కలిసివస్తుంది. ఈనెల 19వ తేదీన మనకు తెలుగు నూతన సంవత్సరం ఉగాది ప్రారంభమైంది. ఈ ఏడాది పరాభవ నామ సంవత్సరం కొనసాగుతుంది. ఏప్రిల్ నెలలో
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే!
మార్చి 19వ తేదీన తెలుగు వారి సంవత్సరాది ప్రారంభమైంది. ఈ పరాభవ నామ సంవత్సరంలో పంచాంగం ప్రకారం వివిధ రాశుల వారి జాతకాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుంటున్నాం. ప్రస్తుతం మనం మీన రాశి వారి వార్షిక జాతకం ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. మీన రాశి వారి ఆదాయ వ్యయాలు పూర్వభాద్ర నాలుగో పాదం, ఉత్తరాభాద్ర
today rashiphalalu: నేడు వీరింటికి నడిచొచ్చేను లక్ష్మీదేవి.. తలుపులు తెరవండి!
2026 మార్చి 24 మంగళవారం నాడు నవగ్రహాలు వివిధ రాశులలో చేస్తున్న సంచారం అన్ని రాశులవారి జీవితాన్ని ప్రభావితం చేస్తుంది. ఈరోజు చంద్రుడు వృషభ రాశిలో సంచరిస్తున్నాడు. సూర్యుడు మీన రాశిలో, కుజుడు మిథునంలో, బుధుడు కుంభంలో, గురుడు వృషభంలో, శుక్రుడు మేషంలో, శని కుంభంలో, రాహువు మీనంలో, కేతువు కన్యలో ఉన్నారు. ఈ గ్రహస్థితి వల్ల
వాస్తు ప్రకారం వంటగదిలో ఈ వస్తువులు ఉండకూడదు.. ఒకసారి చూసుకోండి
పురాతన వాస్తు శాస్త్రం ప్రకారం మన ఇంట్లోని వంటగదిలో ఉన్న కొన్ని వస్తువులు ఇంటి ఆర్థిక పరిస్థితిపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. వాటిని గుర్తించి వెంటనే వాస్తు ప్రకారం తప్పులను సరిచేసుకుంటే మంచిది. ఇంట్లో అందరికీ సుఖశాంతులు కలగాలంటే వాస్తుకు అనుగుణంగా ఇల్లు కచ్చితంగా ఉండాలి. కొన్నికొన్ని సార్లు మనకు తెలియకుండా వంటగదిలో ఉన్న
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు!
మార్చి 19వ తేదీ నుండి పరాభవ నామ సంవత్సరం ప్రారంభమైంది. పంచాంగం ప్రకారం తెలుగు సంవత్సరాదిలో ద్వాదశ రాశుల వారి జాతకం ఏ విధంగా ఉంటుందో తెలుసుకునే ప్రయత్నం చేస్తారు ప్రతి ఒక్కరు. ఈ క్రమంలో ఈరోజు మన 2026- 27 సంవత్సరంలో మకరరాశి వారి జాతకం ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాం. మకర రాశి
today rashiphalalu: చతుర్గ్రాహియోగంతో 12 రాశులలో ఈ రాశులవారికి కుబేరయోగం!
మార్చి 23, 2026, సోమవారం నాడు గ్రహాల సంచారం అన్ని రాశులవారి జీవితాలను ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా సూర్యుడు, బుధుడు, శని, రాహువులు మీనరాశిలో సంచారం చేస్తూ చతుర్గ్రాహి యోగాన్ని ఏర్పరుస్తూ ఉన్నారు. చంద్రుడు మిధునరాశిలోనూ, కుజుడు గురుడు వృషభరాశిలోనూ, శుక్రుడు మేషరాశి లోను, కేతువు కన్యరాశి లోను సంచారం చేస్తున్నారు. ముఖ్యంగా మీనరాశిలో చతుర్గ్రాహి యోగం
రామాయణంలో అతిపెద్ద చర్చ! రాముడిని కదిలించలేని నాస్తికత్వం.
రామాయణం అంటే కేవలం ఒక యుద్ధం కాదు, అది విలువల సంఘర్షణ. తండ్రి ఆజ్ఞ కోసం అడవులకు బయలుదేరిన రాముడిని వెనక్కి రప్పించేందుకు భరతుడు చేసిన ప్రయత్నాలు ఒకెత్తు అయితే, జాబాలి మహర్షి వాడిన 'కుతర్కం' మరొక ఎత్తు. నేటి ఆధునిక కాలంలో మనం వినే నాస్తిక వాదనలను అప్పుడే రాముడి ముందు ఉంచిన జాబాలికి, రాముడు
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త!
పరాభవ నామ ఉగాది మార్చి 19వ తేదీన జరుపుకున్నాము. ఇక తెలుగు సంవత్సరాది కొత్త పంచాంగం ప్రకారం ద్వాదశ రాశుల వారి జాతకాలు ఏ విధంగా ఉన్నాయో ప్రతి ఒక్కరం తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఈ క్రమంలో తులారాశి జాతకులకు ఈ సంవత్సరం ఎటువంటి ఫలితాలు వస్తాయి అనేది తెలుసుకుందాం. తులా రాశి వారి ఆదాయ
today rashiphalalu: నేడు ఏనుగు కుంభస్థలం బద్దలు కొట్టి సంపన్నులయ్యే రాశులవారు వీరే!
మార్చి 22వ తేదీ ఆదివారం రోజున నవగ్రహాలు వివిధ రాశులలో సంచారం చేస్తూ ద్వాదశ రాశుల వారికి సానుకూల మరియు ప్రతికూల ఫలితాలను ఇస్తున్నాయి. మార్చి 22వ తేదీ నేడు గ్రహాల సంచారం వివిధ రాశులపై మిశ్రమ ఫలితాలను ఇస్తున్నాయి. ముఖ్యంగా చంద్రుడు తన స్థానాన్ని మార్పు చేసుకుని భావోద్వేగాల పైన ప్రభావం చూపే అవకాశం కనిపిస్తుంది.
వాస్తు ప్రకారం డబ్బు నిల్వ ఉండాలంటే ఇలా చేయాలి
హిందూమతంలో వాస్తు శాస్త్రంకు ఎనలేని ప్రాముఖ్యత ఉంటుంది. మన నిత్య జీవితంలో ఎదురయ్యే సమస్యలకు వాస్తు శాస్త్రం అనేక సలహాలిచ్చి సహాయపడుతుంది. ముఖ్యంగా ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్నవారికి, ఎంత సంపాదించినా చేతిలో డబ్బు నిల్వ ఉండకపోవడం, రోజురోజుకు పెరుగుతున్న ఆర్థిక చికాకుల్లాంటివన్నింటినీ తొలగించడానికి వాస్తు తోడ్పడుతుంది. చిన్న చిన్న సమస్యలు కూడా ఒక్కోసారి పెద్దవిగా మారతాయి. వాటిని
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం
దేవతల గురువైన బృహస్పతి జ్ఞానానికి కారకుడు. వివాహాన్ని, సంతానాన్ని ప్రసాదించి, జీవిత లక్ష్యాన్నిచేరుకునేందుకు తోడ్పడతాడు. గ్రహాలకు అధిపతి అయిన సూర్య భగవానుడు ఏప్రిల్ నెలలో బృహస్పతితో కలవనున్నాడు. వీరిద్దరి కలయికవల్ల గురు-సూర్య సంయోగం ఏర్పడుతోంది. దీనివల్ల నాలుగు రాశులకు అద్భుతమైన రాజయోగం పడుతోందని జ్యోతిష్య పండితులు తెలియజేస్తున్నారు. వృశ్చిక రాశి ఆదాయం పెరుగుతుంది. అదనపు ఆదాయం కోసం
మేషరాశి, ధనుస్సురాశి, సింహరాశుల వారికి నేటినుండి పట్టిందల్లా బంగారం.. శని మహిమ!
వేద జ్యోతిష్య శాస్త్రంలో శని గ్రహానికి చాలా ప్రత్యేకమైన స్థానం ఉంది. శనిని కర్మ దేవతగా చెప్తారు. క్రమశిక్షణకు మారుపేరైన, న్యాయ దేవుడు శనిదేవుడు అన్ని రాశులవారి జాతకాలను ప్రభావితం చేస్తున్నాడు. అటువంటి శనిదేవుడు ఉత్తరాభాద్ర నక్షత్రంలో మూడవ దశలోకి నేడు వెళ్తున్నాడు. ఉత్తరాభాద్ర మూడవ దశలోకి శని మార్చి 21వ తేదీ సాయంత్రం 4 గంటలకు
today rashiphalalu: శని, బుధుల సంచారంలో మార్పుతో వీరు నేడు నక్కతోక తొక్కుతారు!
వేద జ్యోతిషశాస్త్రంలో మార్చి 21వ తేదీన ముఖ్య గ్రహాల సంచారం అన్ని రాశుల వారి జీవితాన్ని ప్రభావితం చేస్తుంది. సూర్యుడు మీనరాశిలో సంచారం చేస్తుండగా చంద్రుడు మేష రాశిలో సంచారం చేస్తున్నాడు. కుజుడు, గురువు వృషభ రాశిలోనూ, శుక్రుడు మీన రాశిలోను, రాహు కేతువులు మీనా , కన్య రాశులలోను సంచారం చేస్తున్నారు. ముఖ్య గ్రహాల సంచారం..వీరికి
100 శాతం వాస్తు ప్రకారమే ఇల్లు కట్టుకున్నా కలిసిరాకపోతే అందుకు ఒకటే కారణం
మనం నిర్మించుకునే ఇల్లు కేవలం ఇటుకలు, సిమెంటు, ఇనుము, ఇసుకతో కూడిన కట్టడం కాదు.. అది మన జీవిత గమనాన్ని మార్చే ఒక శక్తి కేంద్రం. యుగాల్లో మొదటి యుగమైన కృతయుగం నుండి నేటి కలియుగం వరకు మారుతున్న కాలంతో పాటు మనిషి జీవనశైలి మారినా, 'వాస్తు శాస్త్రం' ప్రాధాన్యత మాత్రం అలాగే ఉంది. అందరూ వాస్తు
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం
గ్రహాలు నిర్దిష్ట సమయంలో ఒక రాశి నుంచి మరో రాశికి సంచారం చేస్తుంటాయి. ఇలా సంచారం చేసే క్రమంలోనే కొన్ని అరుదైన యోగాలను ఏర్పరుస్తుంటాయి. ఈ యోగాలవల్ల కొన్ని రాశులకు బాగా కలిసివస్తుంది. ఈనెల 19వ తేదీ నుంచి మనకు తెలుగు నూతన సంవత్సరం ఉగాది ప్రారంభమైంది. ఈ ఏడాది పరాభవ నామ సంవత్సరం ఉంటుంది. ఏప్రిల్
రేపటి నుండి బుధుడి ప్రత్యక్ష సంచారంతో కుంభరాశితో సహా వీరు శ్రీమంతులు అవుతారు
వేద జ్యోతిష్య శాస్త్రం ప్రకారం నిర్దిష్ట కాలమానం ప్రకారం గ్రహాలు సంచారం చేస్తూ, అనేక రాశులలో ఇతర గ్రహాలతో కలిసి సంయోగాన్ని ఏర్పరుస్తూ శుభ యోగాలను, అశుభ యోగాలను కలిగిస్తున్నాయి. గ్రహాల రాజకుమారుడు అయిన బుధుడు త్వరలో కుంభరాశిలో తిరోగమనం నుండి ప్రత్యక్ష మార్గంలో సంచారాన్ని ప్రారంభించనున్నాడు. ప్రత్యక్ష మార్గంలో బుధుడు.. ఈ రాశులవారికి అదృష్టం జ్ఞాన
Todays Horoscope:ఈ రాశి వారికి ధన యోగం..రియల్ ఎస్టేట్ పరిస్థితి ఏంటంటే..?
ప్రతి రోజూ ఒక కొత్త ఆశతో మొదలవుతుంది. మార్చి 20, 2026,శుక్రవారం నాటి ద్వాదశ రాశిఫలాలు మీకోసం ప్రత్యేకంగా ఇక్కడ ఉన్నాయి.గ్రహాల స్థితిగతులు మారుతున్న వేళ,ఈ రోజు ఏ రాశి వారికి అదృష్టం వరిస్తుంది? ఎవరు జాగ్రత్తగా ఉండాలి?ఈ శుక్రవారం మీ జీవితంలో ఎలాంటి మార్పులు తీసుకురాబోతుందో మీ రాశిని బట్టి చూసుకోండి. మేషం (Aries)రేపు మీకు
వృషభరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, మకర రాశులకు ఏప్రిల్ 19 నుంచి మాలవ్య రాజయోగం
సంపదకు కారకుడయ్యే శుక్రుడు వచ్చే నెలలతో తన సొంత రాశి వృషభరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. దీనివల్ల శక్తివంతమైన మాలవ్య రాజయోగం ఏర్పడనుంది. ఈ ప్రభావంతో ఏప్రిల్ 19 నుంచి వృషభరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, మకర రాశులకు అదృష్టం కలిసివస్తోది. విలాసవంతమైన భోగాలను పొందుతారు. సమాజంలో హోదా పెరుగుతుంది. జాతక చక్రంలో శుక్రుడు 1, 4, 7, 10
Todays Horoscope March 19th:ఎవరికి యోగం?ఎవరికి హెచ్చరిక?మీ రాశి ఫలం ఇక్కడే!
మార్చి 19, 2026, గురువారం నాటి ద్వాదశ రాశిఫలాలు మీకోసం. గ్రహ గతులు, నక్షత్రాల స్థితిగతులను బట్టి మీ రాశి చక్రం ఈరోజు మీకు ఎలాంటి ఫలితాలను అందిస్తుందో తెలుసుకోండి.జీవితంలో ఒడిదొడుకులు సహజం, కానీ ముందస్తుగా మన సమయం ఎలా ఉందో తెలుసుకుంటే అడుగులు జాగ్రత్తగా వేయవచ్చు. ఈరోజు మీ కెరీర్, ఆరోగ్యం, ఆర్థిక స్థితి, కుటుంబ
వాస్తు ప్రకారం మీరున్న ఇంటిని బావిని పూడ్చి కట్టారని తెలిస్తే?
వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటి కింద పాత బావులు లేదా గోతులు ఉండటం అనేది చాలా ముఖ్యమైన అంశం. గతంలో బావులు ఉండి వాటిని సరిగ్గా పూడ్చకుండా ఇల్లు నిర్మిస్తే, అది ఆ ఇంట్లో నివసించే వారిపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉంది. ఇంటిని అమ్మేవారు, స్థలం అమ్మేవారు ఆ విషయాన్ని చెప్పకుండా దాచిపెడతారు. అయితే
ఏప్రిల్ నెలలో మిథున రాశి, కర్కాటక రాశి జాతక ఫలం
గ్రహాలు నిర్దిష్ట సమయంలో ఒక రాశి నుంచి మరో రాశికి సంచారం చేస్తుంటాయి. ఇలా సంచారం చేసే క్రమంలోనే కొన్ని అరుదైన యోగాలను ఏర్పరుస్తుంటాయి. ఈ యోగాలవల్ల కొన్ని రాశులకు బాగా కలిసివస్తుంది. ఈనెల 19వ తేదీన మనకు తెలుగు నూతన సంవత్సరం ఉగాది ప్రారంభం అవుతోంది. ఈ ఏడాది పరాభవ నామ సంవత్సరం ఉంటుంది. మిథున
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే!
పరాభవ నామ సంవత్సరంలో కుంభ రాశి వారికి ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి. ఈ సంవత్సరమైనా కుంభరాశి జాతకులు శని బాధల నుండి విముక్తి పొందుతారా? వంటి వివరాలను నేడు తెలుసుకుందాం? కుంభ రాశి వారికి గ్రహ సంచారాలతో మిశ్రమ ఫలితాలు గోచరిస్తాయి. కుంభరాశి వారి ఆదాయ వ్యయాలిలా ఈ సంవత్సరం కుంభ రాశి వారి ఆదాయం 2,
today rashiphalau: ఉగాదికి ముందు సూర్య, శని,రాహువుల దయతో వీరికి పట్టిందల్లా బంగారం!
మార్చి 18, 2026 బుధవారం నాడు ద్వాదశ రాశుల వారి జాతకాలు ఏవిధంగా ఉండబోతున్నాయి? నేడు సూర్యుడు, శని మరియు రాహువు మీనరాశిలో సంచారం చేస్తున్నారు, చంద్రుడు మిధున రాశిలోనూ, కుజుడు కర్కాటక రాశి లోనూ, బుధుడు కుంభరాశిలోను సంచరిస్తున్నారు. ముఖ్య గ్రహాల సంచారం ఇలా గురుడు వృషభరాశి లోను, శుక్రుడు మేషరాశి లోను, కేతువు కన్య
వాస్తు ప్రకారం గుప్పెడు బియ్యంతో మీ అదృష్టాన్ని మార్చుకోవచ్చు
వాస్తు శాస్త్రం ప్రకారం మన ఇంట్లోని వస్తువులు కేవలం మన అవసరాలు తీర్చడానికే కాదు.. మన ఆర్థిక స్థితిగతులను మార్చడానికి కూడా ఉపయోగపడతాయి. ఆదాయం బాగున్నా చేతిలో రూపాయి కూడా మిగలడంలేదని ఎంతోమంది బాధపడుతుంటారు. అనవసర ఖర్చులతో కొంతమంది సతమతమవుతుంటారు. అయితే వాస్తు ప్రకారం ఈ చిన్న బియ్యం చిట్కాతో అద్భుత ఫలితాలను పొందొచ్చని నిపుణులు చెబుతున్నారు.
ఏప్రిల్ నెలలో మేషరాశి, వృషభ రాశి జాతక ఫలం
గ్రహాలు నిర్దిష్ట సమయంలో ఒక రాశి నుంచి మరో రాశికి సంచారం చేస్తుంటాయి. ఇలా సంచారం చేసే క్రమంలోనే కొన్ని అరుదైన యోగాలను ఏర్పరుస్తుంటాయి. ఈ యోగాలవల్ల కొన్ని రాశులకు బాగా కలిసివస్తుంది. ఈనెల 19వ తేదీన మనకు తెలుగు నూతన సంవత్సరం ఉగాది ప్రారంభం అవుతోంది. ఈ ఏడాది పరాభవ నామ సంవత్సరం ఉంటుంది. మేషరాశివారికి
ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని సంచారం: కుంభరాశితో పాటు వీరికి సకల సంపదలు!
జ్యోతిషశాస్త్రం ప్రకారం శని గ్రహం చాలా శక్తివంతమైన గ్రహం. శనిదేవుడు కర్మలకు అధిపతి. క్రమశిక్షణను నేర్పే దేవుడు. అటువంటి శని దేవుడు వ్యక్తుల కర్మల ఆధారంగా ఫలితాలను ఇస్తాడు. ముఖ్యంగా శని తన దశలు మారే సమయంలో ప్రత్యేక ప్రభావాన్ని చూపిస్తాడు. ఉత్తరాభాద్ర నాల్గవ దశలోకి శని ఏప్రిల్ 17వ తేదీన శని ఉత్తరాభాద్ర నక్షత్రంలో
today rashiphalalu:శుక్రుడు, శని కుంభరాశిలో.. వీరికి జాక్ పాట్!
వేద జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలు ఒక రాత్రి నుంచి మరొక రాశిలోకి నిర్దిష్ట కాలమానం ప్రకారం సంచారం చేస్తాయి. ఈ క్రమంలో మార్చి 17వ తేదీ మంగళవారం నాడు సూర్యుడు, రాహువు, బుధుడు మీనరాశిలోనూ, గురుడు, చంద్రుడు వృషభ రాశిలోనూ సంచారం చేస్తున్నారు. ద్వాదశ రాశుల వారి జ్యోతిష్య ఫలాలు కేతువు కన్య రాశిలో, కుజుడు
స్థలం ఖాళీగా ఉందని వాడుతున్నారా? వాస్తు నియమాలున్నాయి
కొంతమంది స్థలం ఖాళీగా ఉందని వాస్తును పట్టించుకోకుండా వాడేస్తుంటారు. కానీ కొన్నికొన్ని స్థలాల్లో బరువులు పెట్టకూడదు. ముఖ్యంగా బరువు అనేది ఈశాన్య దిక్కులో ఉంటే తీవ్ర నష్టం కలుగుతుంది. నైరుతి దిక్కులో పార్కింగ్ ఉంటే వాయువ్యం వైపు నడవాల్సి ఉంటుంది. మన ఇంటికి ఎటువైపు ఖాళీ స్థలం ఉంది? లేదా ఇంట్లో ఎక్కడ ఖాళీ స్థలం ఉంది?
today rashiphalalu: వక్రగతిలో బుధుడు, మీనంలో సూర్య, శుక్రులు.. వీరికి ఊహించని ఫలితాలు!
2026 మార్చి 16 సోమవారం నాడు ముఖ్య గ్రహాల సంచారం ద్వాదశ రాశుల వారి జీవితాలను ప్రభావితం చేస్తుంది. నేడు సాయంత్రం చంద్రుడు కుంభ రాశిలో ప్రవేశిస్తాడు. నేడు సూర్యుడు మరియు శుక్రుడు మీన రాశిలో సంచారం చేస్తూ ఉంటారు. బుధుడు వక్రగతి లో ఉండటం వల్ల నేడు కొన్ని రాశుల వారు జాగ్రత్తలు వహించాలి. నేడు
ఏప్రిల్ లో మీనరాశిలో బుధ సంచారంతో ఈ రాశులవారు నక్కతోక తొక్కుతారు!
వేద జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాల సంచారం అన్ని రాశుల వారి జీవితాలను ప్రభావితం చేస్తుంది. భవిష్యత్తు పంచాంగం ప్రకారం తెలివితేటలు, వాక్చాతుర్యం, వ్యాపారం మరియు తర్కానికి కారకుడైన బుధుడు ఏప్రిల్ 11వ తేదీన దేవగురువు బృహస్పతి యాజమాన్యంలోని మీన రాశిలోకి ప్రవేశించబోతున్నాడు. మీనరాశిలో బుధ సంచారం మీన రాశిని ఆధ్యాత్మికత, ఊహ మరియు అంతర్దృష్టి యొక్క
వాస్తు శాస్త్రం ప్రకారం దేవుడికి ఎన్ని అగరుబత్తీలు వెలిగించాలి?
ప్రతిరోజు కచ్చితంగా మనం ఇంట్లో పూజ చేసుకుంటాం. దీనివల్ల ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తులన్నీ పారిపోతాయి. సానుకూల శక్తి ఉంటుంది. పూజ చేసుకునే సమయంలో దేవుడికి హారతి ఇవ్వడంతోపాటు అగరుబత్తీలు కూడా వెలిగిస్తాం. అయితే దీపారాధన సమయంలో ఎన్ని అగరుబత్తీలు వెలిగించాలి? వాటికి ఒక లెక్క ఉంటుందా? ఇన్నే వాడాలి? అనే నియమం ఉందా? తదితర వివరాలను
ఈనెల 19 నుంచి ఈ రాశులకు అద్భుతమైన దశ ప్రారంభం
తెలుగు నూతన సంవత్సర పండగ ఉగాది ఈనెల 19వ తేదీ నుంచి ప్రారంభం కాబోతోంది. ఆరోజు నుంచి అన్ని రాశులవారి జీవితాల్లో సానుకూల మార్పులు, ప్రతికూల మార్పులు చోటుచేసుకుంటాయి. అయితే ప్రధానంగా మూడు రాశులవారికి మాత్రం అదృష్టం బాగుందని, వారి జాతకం బాగుందని జ్యోతిష్య పండితులు తెలియజేస్తున్నారు. 19 నుంచి ఏయే రాశులకు ఏవిధంగా కలిసిరానుందనే విషయాన్ని
కన్యారాశి వారికి ఈ ఉగాది నుండి పట్టిందల్లా బంగారమే.. కలిసొచ్చే లక్కీ ఇయర్!
మార్చి 19వ తేదీన తెలుగువారి కొత్త సంవత్సరాది ఉగాది ప్రారంభం కాబోతుంది. ఈ ఉగాది పరాభవ నామ ఉగాదిగా రాబోతోంది. ఈ పరాభవ నామ ఉగాదికి కన్యా రాశి వారికి ఎటువంటి గ్రహ స్థితి ఉండబోతుందో జ్యోతిష నిపుణులు వివరించారు. కన్యారాశి జాతకుల కెరీర్, కుటుంబం, ఆరోగ్యం, ఆర్థిక పరమైన అంశాలపై ఈ ఏడాది ప్రభావం ఎలా
today rashiphalalu: నేడు మీన సంక్రాంతితో ఈ రాశులవారికి తిరుగులేని అదృష్టం!
వేద జ్యోతిషశాస్త్రంలో గ్రహాల సంచారం అన్ని రాశుల వారి జీవితాన్ని ప్రభావితం చేస్తుంది. మార్చి 15 2026 ఆదివారం నాడు సూర్యుడు కుంభరాశి నుండి మీన రాశిలోకి ప్రవేశించి శనితో కలిసి త్రిగ్రాహి యోగాన్ని ఏర్పరుస్తున్నాడు. ఇది వృషభ, మిధున, కర్కాటక, వృశ్చిక, మకర రాశుల వారికి అదృష్టాన్ని, కెరీర్లో పురోగతిని ఇస్తుంది. నేడు మీన సంక్రాంతి
వాస్తు ప్రకారం మనకు తెలియకుండా చేసే పొరపాట్లు ఇవే
వాస్తు ప్రకారం మనకు తెలియకుండానే కొన్ని పొరపాట్లు చేస్తుంటాం. కానీ అవి చాలా చిన్నవి కదా అనుకుంటాం కానీ మనకు తెలియకుండానే అనేక దుష్ప్రభావాలను చూపుతాయి. వాస్తుకు ఉన్న శక్తి అది. అందుకే ఇంటి నిర్మాణంలోని ప్రతి అడుగు వాస్తుతో నిండి ఉండాలి అని మన పెద్దలు చెబుతుంటారు. ప్రతికూల శక్తుల వల్ల మన అభివృద్ధి కుంటుపడుతుంది.
ఈనెల 18 నుంచి చతుర్గ్రాహి యోగంతో ఈ రాశుల పంట పండింది
ఈ నెలలో జరగబోయే ఒక అరుదైన గ్రహాల సంయోగం వల్ల కొన్ని రాశుల జీవితాలే మారిపోతున్నాయి. దేవతల గురువైన బృహస్పతి మీనరాశికి అధిపతి. ఈ రాశిలో కర్మల ప్రకారం ఫలితాలనిచ్చే శనిదేవుడు, మనసుకు కారకుడైన చంద్రుడు, సంపదకు కారకుడైన శుక్రుడు, గ్రహాలకు అధిపతి అయిన సూర్య భగవానుడు కలుసుకోనున్నాయి. దీనివల్ల ఎంతో శక్తివంతమైన చతుర్గ్రాహి యోగం ఏర్పడుతోంది.
today rashiphalalu: మీనరాశిలో త్రిగ్రహాలు వీరికి తిరుగులేని సంపదలు ఇస్తున్నాయి!
2026 మార్చి 14 శనివారం ప్రధాన గ్రహాల సంచారం కారణంగా ద్వాదశ రాశుల వారి జీవితం ప్రభావితమవుతుంది. మార్చి 14వ తేదీన సూర్యుడు, బుధుడు కుంభ రాశిలో సంచారం చేస్తున్నారు. శుక్రుడు, శని , రాహులు మీనరాశిలో సంచారం చేస్తున్నారు. కేతువు కన్యారాశి లోను, గురువు వృషభరాశి లోను, కుజుడు మకర రాశి లోను, చంద్రుడు ధనస్సు
మఖ నక్షత్రంలోకి కేతువు.. ఈ రాశులవారికి అన్నీ శుభాలే!
గ్రహాలు నిర్దిష్ట కాలమానం ప్రకారం సంచారం చేస్తూ అనేక రాశులలో సంయోగాలు ఏర్పరుస్తూ శుభ యోగాలను, అశుభ యోగాలను సృష్టిస్తూ ఉంటాయి. రాశులను మాత్రమే కాకుండా నక్షత్రాలలో కూడా సంచారం చేస్తూ గ్రహాలు ద్వాదశ రాశుల వారి జీవితాలను ప్రభావితం చేస్తాయి. మఖా నక్షత్రంలోకి కేతువు క్రూర గ్రహం గాను, పాపగ్రహం గాను చెప్పబడే కేతువు మార్చి
వాస్తు ప్రకారం ఆర్థికంగా కలిసిరావాలంటే ఏం చేయాలి?
వాస్తు ప్రకారమే ఇల్లు కట్టుకున్నా ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతుంటాయి. కొన్నిరకాల సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. చికాకులు, గొడవలు.. జరుగుతుంటాయి. ఇలాంటి సమస్యలకు వాస్తులోపమని భావించి కొంతమంది భారీగా మార్పుచేర్పులు చేస్తుంటాయి. అయితే ఆర్థికంగా కలిసిరావాలంటే వాస్తు ప్రకారం కొన్ని సూచనలు, వాస్తు నిపుణుల సలహాలు పాటించాలి. అటువంటప్పుడు కొంత స్థితి మెరుగవుతుంది. నగదు, బంగారం లాంటివి దాచుకునే
మీనరాశిలోకి సూర్యుడు.. ఈ రాశుల ఇంట్లోకి లక్ష్మీదేవి
గ్రహాలకు అధిపతి అయిన సూర్య భగవానుడు మీన రాశిలోకి ప్రవేశించనున్నాడు. ఈనెల 15వ తేదీన ఈ పరిణామం చోటుచేసుకోబోతోంది. అదే సమయానికి మీన రాశిలో శనిదేవుడు సంచారం చేస్తుంటాడు. ఈ రెండు గ్రహాలు కలుసుకోవడంతో కొన్ని రాశులవారికి అద్భుతమైన లాభాలున్నాయని పండితులు తెలియజేస్తున్నారు. ఆర్థికంగా, సామాజికంగా లాభపడతారని చెబుతున్నారు. ఆయా రాశుల వివరాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
ఏప్రిల్ లో కుజ బుధుల సంయోగంతో వ్యూహాత్మక శక్తి యోగం.. వీరికి కుబేర కటాక్షం!
వేద జ్యోతిషశాస్త్రంలో నిర్దిష్ట కాలమానం ప్రకారం గ్రహాల సంచారం జరుగుతుంది. వివిధ గ్రహాలు అనేక రాశులలో సంచారం చేస్తూ, ఇతర గ్రహాలతో కలిసి కొన్ని శుభ యోగాలను, కొన్ని అశుభ యోగాలను ఏర్పరుస్తాయి. గ్రహాల రాకుమారుడు, వ్యాపార ప్రదాత అయిన బుధుడు ఏప్రిల్ మాసంలో మీన రాశిలో కుజుడు తో సంయోగం చెంది శుభ యోగాన్ని ఏర్పరుస్తున్నారు.
today rashiphalalu: మీనరాశిలో శని అస్తమయం, కుంభరాశిలో బుధోదయంతో వీరికి సంపదల సంక్రాంతి
ఈరోజు మార్చి 13 2026 గురువారం. నేడు గ్రహాల సంచారం ప్రకారం కొన్ని రాశుల వారికి శుభఫలితాలు, మరికొన్ని రాశుల వారికి అశుభ ఫలితాలు వస్తాయి. ఆర్థిక, ఉద్యోగ, కుటుంబ విషయాల్లో మార్పులు కనిపించే అవకాశం ఉంది. నేడు మార్చి 13, 2026న ప్రధాన గ్రహాల సంచారంలో కీలక మార్పులు చోటుచేసుకుంటాయి.ఈ మార్పు ఆయా రాశులవారి జీవితాలను
ఏప్రిల్ లో మంగళాదిత్య రాజయోగం.. ఈ రాశులవారు ఏనుగు కుంభస్థలం బద్దలు కొట్టబోతున్నారు!
వేద జ్యోతిషశాస్త్రంలో గ్రహాల సంచారం, గ్రహాల సంయోగం అన్ని రాశులవారి జీవితాలను ప్రభావితం చేస్తాయి. ఇదే క్రమంలో ఏప్రిల్ 2వ తేదీ నుంచి సూర్యుడు, కుజుడు కలిసి మీనరాశిలో మంగళాదిత్య రాజయోగాన్ని ఏర్పరుస్తున్నారు. సుమారు 18నెలల తర్వాత మీనరాశిలోకి ప్రవేశించే కుజుడు సూర్యుడితో కలిసి ఈ యోగాన్ని ఏర్పరుస్తున్నాడు. ఈ యోగం కారణంగా కొన్ని రాశులవారికి అదృష్టం
వాస్తు ప్రకారం ఇంట్లో తలుపులు, కిటికీలు సరిసంఖ్యలో ఉండాలా? బేసి సంఖ్యలో ఉండాలా?
వాస్తు ప్రకారం ఇంటికి ఉండే తలుపులు, కిటికీలు సరిసంఖ్యలో ఉండాలా? బేసి సంఖ్యలో ఉండాలా? అనే సందేహం అందరినీ వేధిస్తుంటుంది. వాస్తు ప్రకారమే నిర్మాణం జరిగినా కొంతమంది వాస్తు నిపుణుల సలహాలను అనుసరించి కొందరు సరిసంఖ్యలో, మరికొందరు బేసి సంఖ్యలో తలుపులను, కిటికీలను పెడుతుంటారు. అలాగే వీటిని కలిపి లెక్కించాలా? విడిగా లెక్కించాలా? అలా లెక్కించినప్పుడు సరిసంఖ్య
వాస్తు ప్రకారం ఇంటి మెయిన్ డోర్ ఆర్థిక ఇబ్బందులకు కారణమవుతుంది తెలుసా?
ఇల్లు కట్టుకొనేటప్పుడు తప్పనిసరిగా వాస్తు పద్దతులు పాటించాలి. ఇంటి ప్రధాన ద్వారం ఏ దిక్కులో ఉంటే ఎలాంటి ఫలితం మనకు లభిస్తుంది? మనకున్న స్థలాన్ని బట్టి ఎక్కడ కట్టాలి? దీంట్లో ఏవైనా తప్పులుంటే ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయా? అటువంటప్పుడు వాస్తు నిపుణుల సలహాలు, సూచనల ప్రకారం ఏం చేయాలి? ఇంటికి గుండె వంటి సింహద్వారం విషయంలో ఏ
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం
తెలుగు నూతన సంవత్సరం అంటే ఉగాది పర్వదినం. ఈనెల 19వ తేదీ గురువారం పండగ జరుపుకుంటాం. మనకు తిథుల లెక్క ప్రకారం పాడ్యమి తిథి ప్రారంభమవుతుంది. 18వ తేదీతో క్రోధి నామ సంవత్సరం ముగుస్తుంది. 19న పరాభవ నామ సంవత్సరం ప్రారంభమవుతుంది. చైత్రశుద్ధ పాడ్యమి రోజు పండగను జరుపుకుంటాం. తల స్నానం చేసి, నూతన వస్త్రాలను ధరించి,
cancer horoscope 2026-27: కర్కాటకరాశి వారికి ఈ ఏడాది పట్టిందల్లా బంగారం.. అన్నింటా విజయం!
కర్కాటక రాశి జాతకులకు పరాభవ నామ సంవత్సరం అత్యంత శుభప్రదమైన సంవత్సరం. పరాభవ నామ సంవత్సరంలో కర్కాటక రాశి వారికి ఆదాయం 2, వ్యయం 11 గా ఉంటుంది. రాజపూజ్యం 4, అవమానం 7గా ఉంటుంది. ధన, విద్యా, సంపద, బుద్ధి, సంతాన కారకుడు అయినటువంటి గురుడు కర్కాటక రాశిలో జన్మరాశిలో సంచారం చేయడం వల్ల ఈ
today rashiphalalu: కుంభరాశితో పాటు ఆ రాశులవారికి లాటరీ ఖాయం!
ఈ రోజు గ్రహాల సంచారం కారణంగా కొన్ని రాశుల వారికి మంచి అవకాశాలు లభించగా, మరికొన్ని రాశుల వారు జాగ్రత్తగా వ్యవహరించాల్సిన పరిస్థితులు ఉండవచ్చు. మార్చి 11వ తేదీన గురువు రుజుమార్గంలోకి రావడం కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలను ఇస్తుంది. ముఖ్యంగా సింహ, కన్య, తుల, కుంభ, మీన రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుంది.
ఇంటికి వాస్తు దోషాలుంటే రూపాయి ఖర్చు లేకుండా ఇలా చేయండి
ఇంటి నిర్మాణం వాస్తు ప్రకారం జరిగినా ఎక్కడో ఒకచోట పొరపాటు కలుగుతుంది. తర్వాత సమస్యలు ఎదురవుతుంటే వాస్తు దోషాలున్నాయని కొంతమంది గోడలు, తలుపులు కూడా పగలగొట్టిస్తారు. మరోచోటకు మారుస్తారు. ఖర్చు ఎక్కువ. తర్వాత ఏమైనా ఫలితం దక్కుతుందా? అదీ దక్కదు. అందుకే వాస్తు దోషాలున్నాయని తేలినప్పుడు ఎటువంటి గోడలు పగలగొట్టే పనిలేకుండా చిన్న చిన్న నివారణలు పాటిస్తే
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం
తెలుగు నూతన సంవత్సరం అంటే ఉగాది పర్వదినం. ఈనెల 19వ తేదీ గురువారం పండగ జరుపుకుంటాం. మనకు తిథుల లెక్క ప్రకారం పాడ్యమి తిథి ప్రారంభమవుతుంది. 18వ తేదీతో క్రోధి నామ సంవత్సరం ముగుస్తుంది. 19న పరాభవ నామ సంవత్సరం ప్రారంభమవుతుంది. చైత్రశుద్ధ పాడ్యమి రోజు పండగను జరుపుకుంటాం. తల స్నానం చేసి, నూతన వస్త్రాలను ధరించి,
మిథున రాశి 2026 2027 జాతకం.. ఈ ఏడాది వీరి మాటే శాసనం!
2026- 27 పరాభవ నామ సంవత్సర తెలుగు సంవత్సరంలో మిధున రాశి వారి జాతకం ఏ విధంగా ఉంది? మిధున రాశి వారికి ఈ సంవత్సరం కలిసి వస్తుందా లేదా? వంటి అనేక వివరాలను ప్రస్తుతం తెలుసుకుందాం. మిధున రాశి జాతకులకు ఈ సంవత్సరం అనుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. మిధునరాశి ఆదాయ వ్యయాలు ఇలా ఈ సంవత్సరం
today rashiphalalu: నేడు బృహస్పతి, బుధుల స్థానాలలో మార్పు.. వీరికి జాక్ పాట్!
మార్చి 10 2026 ఈ రోజు గ్రహాల స్థితి ప్రకారం కొన్ని రాశుల వారికి అనుకూల ఫలితాలు ఉండగా, మరికొన్ని రాశుల వారు జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. ముఖ్యంగా నవంబర్ 9వ తేదీ 2025 నుంచి వక్రగతి లో ఉన్న బృహస్పతి నేడు రాత్రి సుమారు 11:30 నిమిషాలకు కర్కాటక రాశిలో సరళ గతిలోకి వస్తాడు. ముఖ్య
ఉగాది నుంచి వృశ్చిక రాశి, తులారాశి వారి జాతక ఫలం
తెలుగు నూతన సంవత్సరం అంటే ఉగాది పర్వదినం. ఈనెల 19వ తేదీ గురువారం పండగ జరుపుకుంటాం. మనకు తిథుల లెక్క ప్రకారం పాడ్యమి తిథి ప్రారంభమవుతుంది. 18వ తేదీతో క్రోధి నామ సంవత్సరం ముగుస్తుంది. 19న పరాభవ నామ సంవత్సరం ప్రారంభమవుతుంది. చైత్రశుద్ధ పాడ్యమి రోజు పండగను జరుపుకుంటాం. తల స్నానం చేసి, నూతన వస్త్రాలను ధరించి,
ఉగాది నుండి వీరికి ధనయోగం.. బిజినెస్ అద్భుతం.. వృషభరాశి జాతకమిలా!
శ్రీ పరాభవ నామ ఉగాది సంవత్సరం మార్చి 19వ తేదీన ప్రారంభమవుతుంది. తెలుగు సంవత్సరాది ప్రారంభం నుండి పంచాంగం ప్రకారం వివిధ రాశుల వారి జాతకాలు ఏ విధంగా ఉన్నాయనేది తెలుసుకోవడానికి ప్రతి ఒక్కరు ఆసక్తి చూపిస్తారు. ఇక అటువంటిది నేడు వృషభ రాశి వారి జాతకం ఏ విధంగా ఉంది. ఈ సంవత్సరం వృషభ రాశి
మీన, కుంభ రాశులలో ముఖ్య గ్రహాలు.. వీరికి నేడు డబ్బులే డబ్బులు!
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాల సంచారం మన జీవితంపై ప్రత్యేక ప్రభావం చూపుతుందని ప్రతీ ఒక్కరికీ తెలిసిందే. ఈ రోజు గ్రహాల స్థానబలాల ప్రభావంతో కొన్ని రాశుల వారికి శుభఫలితాలు, మరికొన్ని రాశుల వారికి మిశ్రమ ఫలితాలు ఉండే అవకాశముంది. ముఖ్యంగా ప్రధాన గ్రహాల సంచారం మీన రాశి మరియు కుంభ రాశి చుట్టూ కేంద్రీకృతమై ఉంది.
వాస్తు అంటే ఏమిటి? ఎందుకు అనుసరించాలి? లాభాలేంటి? నష్టాలేంటి?
వాస్తు శాస్త్రం అనేది మన భారతీయులకు అతి ప్రాచీన నిర్మాణ శాస్త్రం. 'వస్తు' అనే పదం నుంచి 'వాస్తు' ఏర్పడింది. దీనికి అర్థం ఏమిటంటే.. భూమి లేదా మనం నివసించే స్థలం అని భూమి, ఆకాశం, గాలి, నీరు, నిప్పు.. ఈ ఐదు పంచ భూతాలు దిశలను సమన్వయం చేస్తూ, ఒక భవనంలో సానుకూల శక్తిని పెంచడమే
ఉగాది నుంచి మకర రాశి, ధనుస్సు రాశి వారి జాతక ఫలం
తెలుగు నూతన సంవత్సరం అంటే ఉగాది పర్వదినం. ఈనెల 19వ తేదీ గురువారం పండగ జరుపుకుంటాం. మనకు తిథుల లెక్క ప్రకారం పాడ్యమి తిథి ప్రారంభమవుతుంది. 18వ తేదీతో క్రోధి నామ సంవత్సరం ముగుస్తుంది. 19న పరాభవ నామ సంవత్సరం ప్రారంభమవుతుంది. చైత్రశుద్ధ పాడ్యమి రోజు పండగను జరుపుకుంటాం. తల స్నానం చేసి, నూతన వస్త్రాలను ధరించి,
మిథునరాశిలో బృహస్పతి ప్రత్యక్ష సంచారం.. ఈ రాశులవారు నక్కతోక తొక్కుతున్నారు!
వేద జ్యోతిష్య శాస్త్రంలో బృహస్పతిని దేవతల గురువుగా పరిగణిస్తారు. బృహస్పతి చాలా శుభప్రదమైనటువంటి గ్రహం. మార్చి 11వ తేదీన బృహస్పతి మిధునరాశిలో ప్రత్యక్షంగా సంచారం చేయబోతున్నాడు. ప్రస్తుతం తిరోగమనంలో సంచారం చేస్తున్న బృహస్పతి ప్రత్యక్షంగా మారడం కొన్ని రాశులవారికి అదృష్టాన్ని కలుగజేస్తుంది. బృహస్పతి జూన్ 26న కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తుంది. ప్రస్తుతం ప్రత్యక్ష కదలిక జరుపుతున్న బృహస్పతి
today rashiphalalu:కుంభరాశిలో ముఖ్య గ్రహాలతో వీరింట సంపదల పంట!
మార్చి 8 2026 గ్రహాల సంచారాలు కొన్ని రాశులవారికి శుభ ఫలితాలు అందించగా, మరికొన్ని రాశులవారు జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. సూర్యుడు, చంద్రుడు, శని, గురువు, బుధుడు వంటి గ్రహాల స్థాన మార్పులు ద్వాదశ రాశులపై ప్రభావం చూపనున్నాయి. ఈ నేపథ్యంలో మార్చి 8, 2026న 12 రాశుల వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయో తెలుసుకుందాం. మేషం
పరాభవ నామ ఉగాది పంచాంగం.. మేషరాశి వారి జాతకం!
మార్చి 19, 2026, గురువారం నుంచి శ్రీ ‘పరాభవ' నామ సంవత్సరం ప్రారంభంకానుంది. . జ్యోతిష్య నిపుణుల అంచనాల ప్రకారం, మేషరాశి వారికి రాశి అధిపతి కుజుడు కావడంతో, ఈ కొత్త ఏడాదిలో ముఖ్య గ్రహాల సంచారం కారణంగా మేషరాశి వారి జాతకం ఇలా ఉండబోతోంది. ఉగాది నుండి మేషరాశి జాతక ఫలాలు ముఖ్యంగా గురుగ్రహ ప్రభావంతో
ఉగాది నుంచి మీన రాశి, కుంభరాశి వారి జాతక ఫలం
తెలుగు నూతన సంవత్సరం అంటే ఉగాది పర్వదినం. ఈనెల 19వ తేదీ గురువారం పండగ జరుపుకుంటాం. మనకు తిథుల లెక్క ప్రకారం పాడ్యమి తిథి ప్రారంభమవుతుంది. 18వ తేదీతో క్రోధి నామ సంవత్సరం ముగుస్తుంది. 19న పరాభవ నామ సంవత్సరం ప్రారంభమవుతుంది. చైత్రశుద్ధ పాడ్యమి రోజు పండగను జరుపుకుంటాం. తల స్నానం చేసి, నూతన వస్త్రాలను ధరించి,
ఉగాది నుండి అదృష్టం పట్టబోతున్న రాశులు ఇవే!
ఉగాది నుండి కొన్ని రాశులవారికి అదృష్టం కలిసి వచ్చే అవకాశం ఉందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా గ్రహాల సంచారం, గురు మరియు శుక్ర గ్రహాల ప్రభావం వల్ల కొన్ని రాశుల వారికి ఆర్థికంగా కలిసి వస్తుందని అంటున్నారు. ఉద్యోగంలో మరియు కుటుంబ జీవితంలో మంచి మార్పులు కనిపించే అవకాశం ఉందని జ్యోతిష్య విశ్లేషణలు సూచిస్తున్నాయి. గ్రహాల
today rashiphalalu: మీనరాశిలో శనిశుక్రుల బలమైన సంయోగంతో వీరికి జాక్ పాట్!
మార్చి 7, 2026 శనివారం గ్రహాల సంచారం అనేక రాశులపై ప్రభావాన్ని చూపిస్తుంది. ఈరోజు శనిదేవుడితో శుక్రుడి కలయిక మీనరాశిలో బలంగా ఉంటుంది. ఈ రోజువరకు మార్చి 3న ఏర్పడిన చంద్రగ్రహణం ప్రభావం వివిధ రాశులవారిపై ఉంటుంది. మార్చి మొదటి వారంలో బుధుడు కమ్యూనికేషన్, నిర్ణయాలు తీసుకోవడం వంటి అంశాలపై ప్రభావాన్ని చూపిస్తాడు. కొన్ని రాశులవారికి కొత్త
వాస్తు ప్రకారం స్త్రీ దేవతల గుడి నీడ ఇంటిపై పడొచ్చా?
ఇల్లు కట్టుకోవాలన్నా, స్థలం కొనాలన్నా గుడికి ఎదురుగా ఉండేది కొనుగోలు చేయవద్దు. దేవుడి చూపు ఇంటిపై పడేవిధంగా నిర్మాణం ఉండకూడదంటారు. ఎక్కడైనా సరే అమ్మవారి ప్రధాన దేవాలయమైతే ఆ గుడి నీడ అస్సలు ఇంటిపై, స్థలంపై పడకూడదు. చిన్న చిన్న దేవాలయాలైతే పర్వాలేదు. ఎందుకంటే ఇప్పుడు ప్రతి వీధిలో చిన్న చిన్న దేవాలయాలు కడుతున్నారు. అయితే ఇంటి
కక్ష్యను మార్చకోనున్న బుధుడు.. ఈ రాశుల జీవితం మారిపోతోంది
గ్రహాలకు బుధుడు రాకుమారుడు. తెలివితేటలకు, వ్యాపారానికి, లెక్కలకు, తర్కానికి కారకుడు. బుధుడు సంచారం చేస్తే కొన్ని రాశులకు అద్భుతంగా కలిసివస్తుంది. జాతకంలో శుభస్థానంలో బుధుడు ఉంటే ఆ జాతకానికి తిరుగుండదు. ఈనెల 25వ తేదీన బుధుడు తన కక్ష్యను మార్చుకొని దక్షిణ దిశగా పయనిస్తాడు. ఈ మార్పు చాలా కీలకమైంది. ఆరోజు నుంచి కొన్ని రాశులు బాగా
శుక్ర శనిదేవుల యుతి.. మార్చిలో ఈ రాశులవారికి సంపదల ప్రాప్తి
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ ఏడాది మార్చి 2న సోమవారం అర్ధరాత్రి 1:01గంటలకు శుక్రుడు మీనరాశిలోకి ప్రవేశించాడు. మార్చి 26వ తేదీ వరకు ఇదే రాశిలో శుక్రుడి సంచారం కొనసాగనుంది. ఈ సమయంలో, మీనరాశిలోనే శనితో కలిసి శుక్రుడు ఒక శక్తివంతమైన సంయోగాన్ని ఏర్పరుస్తున్నాడు.దాదాపు 30సంవత్సరాల సుదీర్ఘ విరామం తర్వాత ఏర్పడుతున్న ఈ అరుదైన గ్రహ కలయిక,
today rashiphalalu: రాహుసూర్యుల శక్తివంతమైన యోగంతో ఈ రాశులవారు నక్కతోక తొక్కుతున్నారు!
మార్చి 6, 2026 నాటి గ్రహాల సంచారం అన్ని రాశులవారి జీవితాలను ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా శుక్రుడు మేషరాశిలోకి ప్రవేశించడం, కుంభరాశిలో ప్లూటో సంచారం, మరియు మీన రాశిలో సూర్యుడు, రాహువుల కలయికతో కూడిన ఒక శక్తివంతమైన యోగం ఏర్పడుతుంది . ఈ కాలంలో అనేక గ్రహాల కదలికలు శుక్రుడు, గురువు, బుధుడు 12 రాశులపై గణనీయమైన
ఇంట్లో వాస్తు దోషాలున్నాయని ఎలా తెలుస్తుంది?
ఇంట్లో వాస్తు దోషాలు ఉన్నాయో? లేదో? తెలుసుకోవడానికి కొన్ని స్పష్టమైన సంకేతాలు, లక్షణాలు మనకు కనపడతాయని వాస్తు నిపుణులు తెలియజేస్తున్నారు. మీ ఇంట్లో సానుకూల శక్తి తగ్గడం, ప్రతికూల శక్తి పెరగడం లాంటి పరిణామాలు చోటుచేసుకున్నప్పుడు ఈ కింద పేర్కొన్న విధంగా కొన్ని పరిస్థితులను మీరు ఎదుర్కోవాల్సి వస్తుంది. అప్పుడు వాస్తు నిపుణులను సంప్రదించి వారి సూచనలు,
శని కుజుల ద్వి ద్వాదశ యోగం మొదలైంది.. ఈ రాశులవారికి సంపదలు డబుల్!
కర్మలకు అధిపతి అయిన శని దేవుడు నవగ్రహాలలో అత్యంత శక్తివంతమైన గ్రహాలలో ఒకటిగా పరిగణిస్తారు. అటువంటి శని దేవుడు ప్రస్తుతం మీనరాశిలో సంచరిస్తున్నాడు. 2027 జూన్ రెండో తేదీ వరకు శనిదేవుడు అక్కడే ఉంటాడు. మీన రాశిలో శని ఉన్నప్పుడు వివిధ గ్రహాలతో సంయోగాలు జరుపుతూ కొన్ని శుభయోగాలను, కొన్ని అశుభ యోగాలను ఏర్పరుస్తున్నాడు. శని అంగారకుడుతో
Todays Horoscope: ఈ రాశి వారికి ఆరోగ్య సమస్యలు- ఆ రాశి వారికి ధన లాభాలు..!!
Todays Horoscope:శ్రీకారం చుట్టే కొత్త పనులు, పాత సమస్యల పరిష్కారం, మరికొన్ని రాశుల వారికి హెచ్చరికలు..ఇలా నేటి (మార్చి 5, 2026) గ్రహగతులు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.గ్రహాల కదలికలు, నక్షత్రాల స్థితిగతులను బట్టి ద్వాదశ రాశుల వారికి ఈ రోజు ఎలా ఉండబోతోంది..? మేషం (Aries):ఈ రోజు మీరు స్థల మార్పు గురించి ఆలోచించవచ్చు. అయితే, వలసలు
వాస్తు ప్రకారం మెయిన్ రోడ్డు పక్కన ఉండే ఇళ్లల్లో ఉండొచ్చా?
కొంతమంది సొంత ఇళ్లు ఆ ఊరికి మెయిన్ రోడ్డు పక్కనే ఆనుకొని ఉంటాయి. అవి గ్రామాలైనా, పట్టణాలైనా, నగరాలైనా రోడ్డుకు ఇరువైపులా రణగొణ ధ్వనులు ఖాయంగా వస్తుంటాయి. అసలు మనం ఇంట్లో ఉన్నామో, రోడ్డుమీద ఉన్నామో అర్థం కాదు. ఏ మాత్రం ప్రశాంతత ఉండదు. దుమ్ము, ధూళితోపాటు అనారోగ్య సమస్యలు కూడా వస్తుంటాయి. సొంత ఇల్లు కాబట్టి
ఈ నెల 11 తర్వాత ఈ రాశులకు ఆకస్మిక ధనలాభం ఉంది
ఈ నెల 11వ తేదీ తర్వాత దేవతల గురువైన బృహస్పతి ప్రత్యేకంగా సంచారం చేస్తాడు. అందులోను చాలాకాలం తర్వాత మిథునరాశిలోకి రానుండటంతో కొన్ని రాశుల జీవితాల్లో మార్పులు జరుగుతున్నాయి. దేవతల గురువైన గురుడు జ్ఞానానికి కారకుడు. వివాహాన్ని, సంతానాన్ని, ఆధ్యాత్మిక సంపదను ప్రసాదిస్తాడు. జీవిత లక్ష్యం చేరుకునేందుకు సాయం చేస్తాడు. మిథునరాశిలో గురుడు జరిపే కదలికలవల్ల ఏయే
30ఏళ్ళ తర్వాత బుధుడి నక్షతంలోకి శనిదేవుడు.. వీరికి సంతోషాల బొనాంజా!
వేద జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాలు నిర్దిష్ట కాలమానం ప్రకారం సంచారం చేస్తూ అన్ని రాశులవారి జీవితాలపైన ప్రభావాన్ని చూపిస్తుంటాయి. అటువంటి గ్రహాలు దేనికవే చాలా ప్రత్యేకమైన ప్రాధాన్యతను కలిగి ఉంటాయి. గ్రహాలలో ముఖ్య గ్రహమైన శని దేవుడు చాలా శక్తివంతమైన దేవుడు. ఆయన ప్రభావం ప్రతి ఒక్క జాతకుల జీవితాలపైన తప్పనిసరిగా ఉంటుంది. రేవతి నక్షత్రంలోకి శనిదేవుడు
Today rashiphalalu:నేడు నక్కతోక తొక్కి జాక్ పాట్ కొట్టే రాశులవారు వీరే!
వేద జ్యోతిష్య శాస్త్రంలో ప్రతీరోజూ గ్రహాల సంచారం ద్వాదశ రాశులవారి జీవితాలపై ప్రభావం చూపిస్తుంది. మార్చి 4వతేదీ సూర్యుడు కుంభరాశిలో సంచారం చేస్తున్నాడు. చంద్రుడు సింహరాశిలో, కుజుడు, గురుడు వృషభ రాశిలో, బుధుడు మీనరాశిలో ఉన్నారు. శుక్రుడు మేషరాశిలో, శని, రాహువులు మీనరాశిలో, కేతువు కన్యా రాశిలో సంచారం చేస్తున్నారు. ఈ ముఖ్యగ్రహాల సంచారం కారణంగా 12రాశులవారి
వాస్తు ప్రకారం రోడ్డు కంటే మీ ఇల్లు ఎత్తులో ఉందా? పల్లంలో ఉందా?
ప్రభుత్వాలు రోడ్లు దెబ్బతిన్నప్పుడు వాటికి మరమ్మతులు చేయడం, లేదంటే కొత్త రహదారులు నిర్మించడం, అది కూడా కాదంటే సిమెంటు రోడ్లు వేయడం చేస్తాయి. దీనివల్ల రోడ్డు ఎత్తు పెరుగుతుంది. దానికి రెండువైపులా ఉండే ఇళ్లు తక్కువ ఎత్తులో ఉంటాయి. అటువంటి సమయంలో వాస్తు ప్రకారం ఏమైనా మార్పులు చేయాలా? ఇబ్బందులు వస్తాయా? అని చాలామందికి సందేహం వస్తుంది.
కేంద్ర త్రికోణ రాజయోగంతో ఈ రాశుల దశ, దిశ మారిపోతోంది
జ్యోతిష్యం ప్రకారం మార్చి నెలలో కీలక గ్రహాల సంచారం ఉంది. మీన రాశిలో కర్మల ప్రకారం ఫలితాలను ప్రసాదించే శనిదేవుడు సంచారం చేస్తున్నాడు. సంపదకు, ఐశ్వర్యానికి కారకుడైన శుక్రుడు మీనరాశిలోకి ప్రవేశించాడు. ఇలా ఈ రెండు కీలక గ్రహాలు కలుసుకోవడంతో కేంద్ర త్రికోణ రాజయోగం ఏర్పడింది. శుక్రుడు రాశిని మార్చినప్పుడల్లా ఇతర రాశులకు కీలక ప్రభావాన్ని చూపుతాడు.
త్వరలో మీనరాశిలోకి సూర్యగోచారం.. ఈ రాశులవారు పట్టిందల్లా బంగారం!
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, గ్రహాల కదలికలు వ్యక్తుల జీవితాలపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతాయి. గ్రహాలు నిర్దిష్ట కాలమానం ప్రకారం సంచారం చేస్తూ అన్ని రాశులవారి జీవితాలపై ప్రభావం చూపుతాయి. ముఖ్యంగా శక్తికి, ఆత్మ విశ్వాసానికి ప్రతీక అయిన సూర్యుడు ప్రతీ నెల రోజులకు ఒక రాశిలోకి సంచారం చేస్తాడు. మార్చి 15న మీనరాశిలోకి సూర్యుడు ప్రస్తుతం కుంభరాశిలో
today rashiphalalu:కేతుగ్రస్త చంద్రగ్రహణం నేడే.. కలిసొచ్చే రాశులు, కష్టాలొచ్చే రాశులు ఇవే!
మార్చి 3, 2026న గ్రహాల సంచారం జ్యోతిష్య పరంగా చాలా ముఖ్యమైన మార్పులను సూచిస్తోంది. ఈరోజు సూర్యుడు కుంభ రాశిలో సంచరిస్తుండగా, చంద్రుడు కన్య రాశిలో సంచారం చేస్తున్నాడు. కుజుడు వృషభంలో, బుధుడు మకరంలో సంచార స్థితిలో ఉన్నారు. గురుడు మేష రాశిలో కొనసాగుతుండగా, శుక్రుడు, శని మరియు రాహువు మీన రాశిలో సంచరిస్తున్నారు. నేడు కేతుగ్రస్త
కేతుగ్రస్త చంద్రగ్రహణంతో ఈ రాశులవారికి దోషం... పరిహారం చేసుకోండి!
2026 మార్చి 3న సంభవించనున్న చంద్రగ్రహణంపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. విశ్వావసు నామ సంవత్సరంలో ఏర్పడే ఈ పాక్షిక కేతుగ్రస్త గ్రస్త చంద్రగ్రహణం ప్రభావం, ఏఏ రాశులవారిపై ఉంటుంది? వారు చెయ్యాల్సిన పరిహారాలు ఏమిటి అనేది తెలుసుకుందాం. భారత్లో చంద్రగ్రహణ విడుపుదశ మాత్రమే దృక్ పంచాంగ గణితం ప్రకారం మార్చి 3, మంగళవారం ఫాల్గుణ పౌర్ణమి రోజున
పెళ్లికి అడ్డంకులుంటే వాస్తు ప్రకారం వీటిని అనుసరించాలి.. ఒకసారి పరిశీలించండి
చాలా ఇళ్లలో తల్లిదండ్రులను వేధించే ప్రధాన సమస్య ఏమిటంటే.. పిల్లల పెళ్లి. పెళ్లీడు వచ్చిన అమ్మాయి లేదా అబ్బాయి ఇంట్లో ఉంటే, చుట్టుపక్కల వారు పెళ్లెప్పుడు? అంటూ ఒకటే విసిగిస్తుంటారు. ఎన్ని సంబంధాలు చూసినా ఏదో ఒక అడ్డంకి ఎదురవ్వడం, చివరి నిమిషంలో సంబంధం తప్పిపోవడం వంటివి తల్లిదండ్రులను మనోవేదనకు గురిచేస్తుంటాయి. జాతక దోషాలతో పాటు మనం

30 C