వేద జ్యోతిష్య శాస్త్రంలో శని గ్రహానికి ఉన్న ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. క్రమశిక్షణకు మారుపేరైన, కర్మదేవుడు అయిన శని దేవుడు అన్ని రాశుల వారి పైన తన ప్రభావాన్ని చూపిస్తాడు. శనీశ్వరుడు 2025 సం
20 జనవరి 2025, సోమవారం రాశిఫలాలు . మేషం (Aries): ఈ సోమవారం మేష రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఉదయం పూట కొన్ని ఆటంకాలు ఎదురైనప్పటికీ, మధ్యాహ్నం నుండి పరిస్థితులు మెరుగుపడతాయి. వృత్తిపరంగా సాధార
ఆదివారం నలుపు రంగు దుస్తులు ధరించడం మంచిదా కాదా అనే ప్రశ్న చాలా మందికి కలుగుతుంది. దీనికి ఖచ్చితమైన సమాధానం వ్యక్తిగత నమ్మకాలు, సాంస్కృతిక నేపథ్యం మరియు జ్యోతిష్య శాస్త్రం వంటి అనేక అం
తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎక్కడున్నా.. వారి సంప్రదాయాలను పాటిస్తారు. ఏ పండుగ అయినా ఘనంగా నిర్వహించుకుంటారు. తాజాగా ఆస్ట్రేలియా లోని తెలుగు వారు ఘనంగా సంక్రాంతి సంబురాలు జరుపుకున్నారు. మె
వేద జ్యోతిష్య శాస్త్రంలో శని గ్రహానికి ఉన్న ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. 2024డిసెంబర్ నెలలో శని బృహస్పతి నక్షత్రమైన పూర్వా భాద్ర నక్షత్రంలోకి ప్రవేశించి సంచారం సాగిస్తుంది. పూర్వాభాద్ర నక
వేద జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల గమనం, గ్రహాల సంయోగానికి ఎంత ప్రాధాన్యత ఉంటుందో గ్రహణాలకు కూడా అంతే ప్రాధాన్యత ఉంటుంది. శని గ్రహం మార్చి నెలలో కుంభరాశిని వదిలి మీనరాశిలోకి సంచారం ప్రార
19 జనవరి 2025 నుండి 25 జనవరి 2025 వరకు వార ఫలాలు . ఇది సాధారణ సూచన మాత్రమే. వ్యక్తిగత జాతకం, గ్రహ స్థానాలు, దశలు, అంతర్దశలను బట్టి ఫలితాలు మారవచ్చునని గమనించగలరు. మేషం (Aries): ఈ వారం మేష రాశి వారికి వృత్త
వేద జ్యోతిష్య శాస్త్రంలో శని దేవుడికి ఉన్నంత ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. జ్యోతిష శాస్త్రంలో శని కర్మ ఫలితాలను ఇచ్చే గ్రహంగా పరిగణించబడుతుంది. శని మన మంచి చెడు పనుల ఫలితాలను ఇస్తాడు. ఫిబ్
వేద జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల గమనం, గ్రహాల సంచారం సంవత్సరం అంతా జరుగుతూనే ఉంటుంది అన్న విషయం తెలిసిందే. గ్రహాలలో అంగారక గ్రహం ఒక ముఖ్యమైన గ్రహం. అంగారకుడు ప్రస్తుతం పునర్వసు నక్షత్రం
19 జనవరి 2025, ఆదివారం రాశిఫలాలు మేషం (Aries): మేష రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వృత్తిపరంగా కొన్ని ఒత్తిడులు ఉండవచ్చు, కానీ మీ కృషి ఫలిస్తుంది. ఆర్థికంగా సాధారణంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో స
2025 సంవత్సరంలో కుజసంచారం ఏడుసార్లు రాశిని మారుతూ జరుగుతుంది. 2025 సంవత్సరంలో కుజసంచారం అనేక రాశుల వారికి సానుకూలమైన ఫలితాలను ఇస్తుంది జనవరి 23వ తేదీన కుజుడు కర్కాటక రాశిలో తిరుగుతూ కర్కాటక
ప్రతి సంవత్సరం మాఘమాసంలో వచ్చే అమావాస్యనే మౌని అమావాస్య అంటారు. ఆరోజు ఎంతో పవిత్రమైన రోజు. నదీ స్నానాలు, జపాలు చేయడంవల్ల పాపాలు తొలగిపోతాయి. అమావాస్యరోజే ఎంతో శక్తివంతమైన త్రివేణి యోగం
మిచిగన్ రాష్ట్రానికి చెందిన తెలుగు వ్యక్తి సన్నీ రెడ్డి వెయిన్ స్టేట్ యూనివర్సిటీ బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ మెంబర్ గా గెలిచారు. మహామహులను వెనక్కి నెట్టిన రిపబ్లికన్ పార్టీ తరపున భారీ మెజా
వేద జ్యోతిష్య శాస్త్రంలో ప్రతీ సంవత్సరం గ్రహాల సంచారం, సంయోగం ద్వాదశ రాశుల వారిపై ప్రభావాన్ని చూపిస్తుంది. 2025 సంవత్సరంలో ముఖ్య గ్రహాల మార్పు అన్ని రాశుల వారి జీవితాలను ప్రభావితం చేస్తు
నవగ్రహాల్లో కీలకమైన.. దేవతల గురువైన బృహస్పతి ఏడాదికోసారి తన రాశిని మారుస్తుంటాడు. ఈ ప్రభావం ద్వాదశ రాశులపై ఉంటుంది. ఈ ఏడాది మే నెలలో గురుడు వృషభరాశి నుంచి మిథునరాశిలోకి ప్రవేశిస్తాడు. స
హిందూ మతంలో శని దేవుడికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. శనిని న్యాయానికి, కర్మకు ప్రతినిధిగా భావిస్తారు. శని దేవుడు సూర్య భగవానుడి కుమారుడు , యముడి సోదరుడు. శని నెమ్మదిగా కదిలే గ్రహం, అందుకే దీన
మేష రాశి (Aries): ఈ శనివారం మేష రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వృత్తి జీవితంలో కొన్ని సవాళ్లు ఎదురవుతాయి. సహోద్యోగులతో విభేదాలు వచ్చే అవకాశం ఉంది. ఆర్థికంగా సాధారణంగా ఉంటుంది. అనవసర ఖర్చు
నవగ్రహాల్లో అత్యంత కీలకమైన గ్రహం శని. శనిదేవుడు ప్రతి రెండున్నర సంవత్సరాలకు ఒకసారి తన రాశిని మారుస్తుంటాడు. ఆయన న్యాయదేవత. చేసిన కర్మల ప్రకారం ఫలితాలను ప్రసాదిస్తుంటాడు. మంచి పనులు చేస
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ప్రతి గ్రహం ఒక రాశి నుంచి మరో రాశిలోకి సంచారం చేస్తుంటుంది. ఇలా చేసే క్రమంలో కొన్ని రాజయోగాలు ఏర్పడుతుంటాయి. సంచారం చేసేందుకు ఒక్కో గ్రహానికి ఒక్కో సమయం ఉంటు
2025 మార్చి 29న శని దేవుడు కుంభ రాశి నుండి మీన రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. మీన రాశిలో రాహువు ఇప్పటికే ఉండటం వల్ల శని, రాహువుల కలయిక ఏర్పడుతుంది. జ్యోతిష్య శాస్త్రంలో ఈ కలయికను చాలా ముఖ్యమైనద
అద్దెకు తీసుకున్న ట్రక్కుతో వైట్ హౌస్పై దాడికి ప్రయత్నించినందుకు భారత జాతీయుడు సాయి వర్షిత్ కందుల (20) కు ఎనిమిది సంవత్సరాల జైలు శిక్ష విధించింది కోర్టు. వర్షిత్ కందుల మే 22, 2023న అద్దెకు తీ
పగిలిన అద్దాలు ఇంట్లో ఉంటే అశుభమా? ఇది చాలా మందిని వేదిస్తున్న సందేహం. కొందరు పగిలిన అద్దాలను ఇంట్లో ఉంచడం అశుభం అని నమ్ముతారు. దీనికి కొన్ని సాంస్కృతిక, జ్యోతిష్య, మానసిక కారణాలు ఉన్నాయ
వేద జ్యోతిష్య శాస్త్రంలో కొన్ని గ్రహాల కలయిక కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలను, కొన్ని రాశుల వారికి అశుభ ఫలితాలను ఇస్తాయి అనే విషయం మనకు తెలిసిందే. అయితే జ్యోతిష్య శాస్త్రంలో విలాసవంతమై
జనవరి 17, 2025, శుక్రవారం రాశిఫలాలు శుక్రవారం లక్ష్మీదేవికి ప్రీతికరమైన రోజు. ఈ రోజున లక్ష్మీదేవిని పూజించడం వలన శుభ ఫలితాలు కలుగుతాయని విశ్వాసం. మేష రాశి (Aries): ఈ రోజు మీకు మిశ్రమ ఫలితాలు ఉంటాయ
వేద జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శుక్రుడు విలాసాలకు, సిరిసంపదలకు, సుఖసంతోషాలకు కారకమైన గ్రహం. శుక్రుడు తన ఉచ్ఛరాశి అయిన మీనరాశిలోకి త్వరలో సంచారం చేయబోతున్నాడు. జనవరి 28వతేదీన శుక్రుడు మ
మకర సంక్రాంతిని అందరూ ఘనంగా జరుపుకున్నారు. ఈ పండగ తర్వాత శనిదేవుడు వేరే రాశిలోకి ప్రవేశించనున్నాడు. ప్రస్తుతం కుంభరాశిలో ఉన్న శనిదేవుడు మీనరాశిలోకి ప్రవేశిస్తున్నారు. దీనివల్ల కొన్న
వేద జ్యోతిష్య శాస్త్రంలో బుధ గ్రహాన్ని గ్రహాల రాకుమారుడుగా భావిస్తారు. ఇక గ్రహాల రాకుమారుడు అయిన బుధుడు బృహస్పతి పాలించే ధనుస్సు రాశిలో సంచారం చేస్తున్నాడు. జనవరి నాలుగో తేదీ ధనుస్సు
రాహువు-కేతువు అంటే అందరూ భయపడతారు. కీడు తలపెడతాయని నమ్ముతారు. కానీ అవి మంచిని చేస్తాయని చాలామందికి తెలియదు. వీటిని నీడ గ్రహాలు అంటారు. ఎదుటివారికి మంచి చేస్తున్నప్పుడు ఇవి మంచి ఫలితాలన
సంపదకు, విలాసవంతమైన జీవితానికి, ఆనందానికి, అందానికి, ఐశ్వర్యానికి కారణమైన శుక్రుడు నక్షత్రాన్ని మార్చి పూర్వాభాద్ర నక్షత్రంలోకి అడుగుపెట్టనున్నాడు. దీనివల్ల అన్ని రాశులపై ప్రభావం ఉన
రాక్షసుల గురువైన శుక్రాచార్యుడు నవగ్రహాలలో ప్రత్యేకమైన గ్రహంగా చెప్పబడుతున్నాడు. అటువంటి శుక్రుడు తన రాశి మరియు నక్షత్ర సంచారంతో అన్ని రాశుల వారి జీవితాలను ప్రభావితం చేస్తున్నాడు. స
ఫిబ్రవరి నెలలో బుధ గ్రహం యొక్క రెండు రాశి మార్పులు మూడు రాశుల వారి జీవితాల్లో గణనీయమైన మార్పులను తీసుకురానున్నాయి. జ్యోతిష్య శాస్త్రంలో బుధుడిని 'గ్రహాల యువరాజు'గా పరిగణిస్తారు. బుధుడ
గ్రహాలు నిరంతరం ఒక రాశి నుంచి మరొక రాశిలోకి నిర్దిష్ట సమయంలో సంచారం చేస్తూ ఉంటాయి. ఇలా గ్రహాల సంచారం కారణంగా కొన్ని అరుదైన యోగాలు ఏర్పడతాయి. 102 ఏళ్ల తర్వాత పుష్య పౌర్ణమికి అరుదైన రాజయోగం
దాదాపు 100 సంవత్సరాల తర్వాత ఖగోళంలోని గ్రహ మండలంలో సూర్యుడు, శని, బుధుడు కలుస్తున్నారు. అది కూడా సంక్రాంతి సమయంలో జరుగుతోంది. దీనివల్ల ఎంతో అరుదైన త్రిగ్రాహి యోగం ఏర్పడింది. ఈ ప్రభావం కొన్
జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాలలో ఏ గ్రహానికి ఆ గ్రహమే ప్రత్యేకం. గ్రహాల రాజు అయిన బుధుడు నిర్దిష్ట కాలం తర్వాత తన రాశి చక్రాన్ని మార్చుకుంటాడు. అలాగే శని కూడా నిర్దిష్ట సమయం తర్వాత రాశి చక
వేద జ్యోతిష్య శాస్త్రంలో శని గ్రహానికి ఉండే ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. క్రమశిక్షణకు మారుపేరైన, కర్మలను బట్టి మనకు ఫలితాలను ఇచ్చే శని దేవుడి ప్రభావం మన జీవితంపై కచ్చితంగా ఉంటుంది. శని ఒక
కనుమ పండుగ దక్షిణ భారతదేశంలో, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో జరుపుకునే ఒక ముఖ్యమైన పండుగ. ఇది సంక్రాంతి పండుగ మరుసటి రోజు వస్తుంది. కనుమ పండుగను రైతులు, పశువులను పూజించేవార
సంపదకు, విలాసవంతమైన జీవితానికి, అందానికి, ఐశ్వర్యానికి కారకుడైన శుక్రుడు ఈనెల చివరి వారంలో రాశిని మారుస్తున్నాడు. ప్రస్తుతం వృషభరాశిలో సంచారం చేస్తున్న శుక్రుడు ఈనెల 28వ తేదీన మీనరాశిల
గ్రహాలు నిర్దిష్ట సమయంలో రాశి సంచారం చేయడంవల్ల కొన్ని యోగాలు ఏర్పడుతుంటాయి. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించడాన్ని మకర సంక్రాంతి అంటారు. నెలరోజులపాటు ఇదే రాశిలో సూర్యుడు సంచారం చేస్తా
వేద జ్యోతిష శాస్త్రంలో ప్రతి నెలలోనూ గ్రహాల సంచారం కారణంగా అనేక యోగాలు ఏర్పడుతున్నాయి. ఒక రాశి నుంచి మరొక రాశిలోకి సంచారం చేస్తున్న గ్రహాలు ఒకదానితో ఒకటి సంయోగం చెందడం వల్ల కొన్ని యోగా
వేద జ్యోతిష్య శాస్త్రంలో బుధ గ్రహానికి ఉండే ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. బుధుడు 2025 మార్చి నెలలో మీనరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. మీనరాశిలో బుధ సంచారం కారణంగా కొన్ని రాశుల వారికి అదృష్టం రా
మే 18వ తేదీన కేతువు సూర్యుడి రాశిగా చెప్పే సింహరాశిలోకి సంచారం చేస్తున్న కారణంగా కొన్ని రాశుల వారికి చాలా విశేషమైన ప్రయోజనాలు కలుగుతున్నాయి. ముఖ్యంగా నీడ గ్రహంగా, కీడు గ్రహంగా భావించే క
జనవరి 14వ తేదీన అంటే నేడు సూర్యభగవానుడు తన కొడుకు అయిన శని రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. శని రాశి అయిన మకరరాశిలో సూర్యసంచారం ఈసారి చాలా ప్రాధాన్యతను సంతరించుకుంది. పుష్య నక్షత్ర యుక్తంగా
జ్యోతిష్య శాస్త్రంలో కుజుడు, బృహస్పతి రెండు చాలా ముఖ్యమైన గ్రహాలు. ఈ రెండు గ్రహాలు చాలా శక్తివంతమైన గ్రహాలు కావడంతో ఇవి అన్ని రాశుల వారి జీవితాన్ని ప్రభావితం చేయగలవు. నేడు తెల్లవారుజామ
జ్యోతిషశాస్త్రం ప్రకారం, గ్రహాల కదలికలు , వాటి స్థానాల ఆధారంగా రాశి ఫలాలను అంచనా వేస్తారు. జనవరి 14, 2025న మకర సంక్రాంతి. ఈ రోజు సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తాడు, ఇది అన్ని రాశుల వారికి ప్ర
ధర్మపురికి వస్తే యమపురి ఉండదు అనేది ధర్మపురి క్షేత్రం యొక్క గొప్పతనాన్ని తెలిపే ఒక ప్రసిద్ధ నానుడి. దీని అర్థం ధర్మపురిని సందర్శించిన వారికి యమలోక భయం ఉండదు. ఈ నానుడి వెనుక ఉన్న ఆధ్యాత
నవగ్రహాల్లో అత్యంత కీలక గ్రహమైన కుజుడు ఒక రాశి నుంచి మరో రాశిలోకి ప్రవేశించడానికి 45 రోజుల సమయాన్ని తీసుకుంటాడు. జ్యోతిష్యం ప్రకారం కుజుడి రాశి మార్పు, లేదంటే నక్షత్ర మార్పువల్ల కొన్ని
తెలుగువారు ఎంతో ఇష్టంగా జరుపుకునే మకర సంక్రాంతి పండుగ రానే వచ్చింది. మకర సంక్రాంతి రోజు సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించడంతో ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమవుతుంది. కర్కాటక రాశిలో ఉన్న సూ
13 జనవరి 2025, సోమవారం రాశి ఫలాలు. మేష రాశి (Aries): ఈ రోజు మీకు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. కొన్ని విషయాల్లో ఆటంకాలు ఎదురైనా, మరికొన్ని విషయాల్లో అనుకూల ఫలితాలు ఉంటాయి. వృత్తిపరంగా, మీరు కొన్ని సవాళ్లను
తెలుగు వాళ్ళందరూ అత్యంత సంబరంగా జరుపుకునే పండుగ సంక్రాంతి పండుగ. అటువంటి సంక్రాంతి పండుగ సమయం రానే వచ్చింది. జనవరి 14వ తేదీన సంక్రాంతి పండుగను అత్యంత ఘనంగా జరుపుకోవడానికి తెలుగు రాష్ట్
వేద జ్యోతిష్య శాస్త్రంలో నేడు రెండు గ్రహాలు చేస్తున్న నక్షత్ర సంచారం కొన్ని రాశుల వారికి అద్భుతమైన ఫలితాలను ఇస్తున్నాయి. నేటి నుంచి కొన్ని రాశుల వారు మట్టి పట్టుకున్నా బంగారం అవుతుంద
ప్రతి ఒక్కరికి మన జాతకం ఏ విధంగా ఉంది అనేది తెలుసుకోవాలని ఆసక్తి ఉంటుంది. 2025 సంవత్సరంలో గ్రహాలు గమనం కారణంగా అన్ని రాశుల వారి జీవితాలు ప్రభావితం అవుతున్నాయి. జనవరి నెలలో చాలా ముఖ్యమైన రా
వేద జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాలు స్థానాలలో మార్పులు కారణంగా అన్ని రాశుల వారి జీవితాలు ప్రభావితమవుతాయి .ఈ నెల 28వ తేదీన శుక్రుడు తన అత్యంత స్థానమైన మీన రాశికి బదిలీ అవుతున్నాడు. అలాగే ఫిబ
జ్యోతిషశాస్త్రంలో వెల్లుల్లిని వివిధ రకాల నివారణలకు ఉపయోగిస్తారు. వెల్లుల్లి కేవలం వంటకాలకు రుచిని, వాసనను ఇవ్వడమే కాకుండా, దీనిలో అనేక ఔషధ గుణాలు కూడా ఉన్నాయి. అలాగే జ్యోతిష్యశాస్త్
ఈ వారం మీ జాతక ఫలాలు ( 12-01-2025 నుంచి 18-01-2025 ) మేష రాశి (Aries): ఈ వారం మేష రాశి వారికి వృత్తిపరంగా అనుకూలంగా ఉంటుంది. కొత్త ప్రాజెక్టులు చేపట్టడానికి ఇది మంచి సమయం. మీ కష్టానికి తగిన గుర్తింపు లభిస్తుం
రాతి ఉప్పు అనేది సహజంగా లభించే ఉప్పు. ఇది సాధారణ టేబుల్ సాల్ట్ కంటే భిన్నంగా ఉంటుంది. దీనిని పింక్ సాల్ట్ లేదా హిమాలయన్ పింక్ సాల్ట్ అని కూడా అంటారు, ఎందుకంటే ఇది హిమాలయ పర్వత ప్రాంతాలలో
నవగ్రహాలకు అధిపతి సూర్యుడు. ప్రతి నెలకు తన రాశిని మారుస్తుంటాడు. ఈనెల 16వ తేదీన రవి భాగవానుడు మకర రాశిలోకి ప్రవేశించనున్నాడు. వచ్చే నెల 16వ తేదీ వరకు అక్కడే కొనసాగుతాడు. సూర్యడు మకర రాశిలో
క్రమశిక్షణ నేర్పే దేవుడు కర్మ ఫలితాలను అందించే దేవుడు అయిన శని దేవుడు అన్ని రాశుల వారి జీవితాలను ప్రభావితం చేస్తాడు. శని దేవుడి అనుగ్రహం కలిగితే వారు జీవితంలో కోటీశ్వరులుగా మారతారు. ప్
11 జనవరి 2025, శనివారం - రాశి ఫలాలు మేష రాశి: ఈ రోజు మీకు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వృత్తి మరియు వ్యాపారాలలో కొన్ని సవాళ్లు ఎదురవచ్చు. ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. కుటుంబ సభ్యులతో సఖ్యతగా ఉ
నవగ్రహాల్లో కీలక గ్రహమైన కుజుడు స్థిరాస్తికి, ధైర్యానికి, సాహసానికి కారకుడు. ప్రస్తుతం కర్కాటక రాశిలో ఉన్న కుజుడు తనకు ఇష్టమైన పునర్వసు నక్షత్రంలోకి ప్రవేశించబోతున్నాడు. ఈనెల 21వ తేదీన
వేద జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల గమనం, గ్రహాల సంయోగం అన్ని రాశుల వారి జీవితాలను ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా ప్రధాన గ్రహాల సంచారం కారణంగా కొన్ని రాశులకు సానుకూల ఫలితాలు మరికొన్ని రాశు
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం జనవరి 12వ తేదీన ఖగోళ దృగ్విషయం ఆవిష్కృతం కాబోతుంది. జనవరి 12వ తేదీన రాత్రి 11 గంటల 52 నిమిషాలకు కుజుడు నక్షత్ర సంచారం చేయబోతున్నాడు. కుజుడు పునర్వసు నక్షత్రం లోకి
ముక్కోటి ఏకాదశి, వైష్ణవ సంప్రదాయంలో అత్యంత ముఖ్యమైన పండుగలలో ఒకటి. దీనిని వైకుంఠ ఏకాదశి అని కూడా అంటారు. ఈ పండుగ విష్ణుమూర్తికి అత్యంత ప్రీతికరమైనది. ఈ రోజున ఉపవాసం ఉండి, విష్ణుమూర్తిని
నవగ్రహాలకు అధిపతి అయిన సూర్య భగవానుడు ప్రతి నెలకు ఒకసారి తన రాశిని మారుస్తుంటాడు. దీనివల్ల కొన్ని రాశులకు అనుకూలమైన ఫలితాలు కలిగితే, మరికొన్ని రాశులకు ప్రతికూల ఫలితాలు కలుగుతాయి. అత్య
జనవరి 10, 2025, శుక్రవారం - రాశి ఫలాలు జనవరి 10, 2025 శుక్రవారం నాడు వైకుంఠ ఏకాదశి. ఇది విష్ణువును పూజించే పవిత్రమైన రోజు. ఈ రోజున ఉపవాసం ఉండటం, విష్ణు సహస్రనామం పారాయణం చేయడం చాలా శుభప్రదం. వైకుంఠ ఏక
వైకుంఠ ఏకాదశి అత్యంత పవిత్రమైన రోజు. ఈ రోజున విష్ణువును పూజిస్తే విశేష ఫలితం ఉంటుందని భక్తుల నమ్మకం. అయితే, ఈ పవిత్ర దినాన కొన్ని నియమాలు పాటించడం చాలా ముఖ్యం. కొన్ని పనులు చేయకూడదని శాస
వైకుంఠ ఏకాదశి హిందూమతంలో అత్యంత ముఖ్యమైన పండుగలలో ఒకటి. ఇది విష్ణుమూర్తికి అంకితం చేయబడింది. మార్గశిర మాసంలోని శుక్ల పక్ష ఏకాదశి రోజున ఈ పండుగను జరుపుకుంటారు. ఈ రోజున విష్ణువు వైకుంఠ ద
Pravasi Bharatiya Express: మరో ఎక్స్ప్రెస్ పట్టాలెక్కింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వయంగా పచ్చ జెండా ఊపి ఈ రైలును ప్రారంభించారు. ప్రవాస భారతీయుల కోసం ఉద్దేశించిన ప్రత్యేక రైలు ఇది. ప్రవాసీ భారతీయ ఎ
ఖగోళంలో గ్రహాల కదలికలు మానవుల వ్యక్తిగత జీవితాలతోపాటు సంఘ జీవితాన్ని కూడా ప్రభావితం చేస్తాయి. దేవ గురువైన బృహస్పతి ఆశీస్సులు 2025లో కొన్ని రాశులవారికి బాగా కలిసిరాబోతోంది. ఏడాదికి ఒకసా
నవగ్రహాల్లో కీలక గ్రహమైన శుక్రుడు సంపదకు, అందానికి, విలాసవంతమైన జీవితానికి, ఆరోగ్యానికి కారకుడు. శుక్రుడు ఎప్పుడు ఏ రాశి నుంచి ఏ రాశిలోకి సంచారం చేసినా అందరికీ కలిసివస్తుంది. అంతేకాదు..
సమాజంలో ప్రతి ఒక్కరు సంతోషంగా జీవించాలని, సానుకూల ఫలితాలు పొందాలని ప్రయత్నం చేస్తూనే ఉంటారు. ఇక ప్రతిరోజు తమ జాతకం ఏ విధంగా ఉంది అనేది తెలుసుకోవడానికి గ్రహాల గమనాన్ని, వివిధ గ్రహాల కార
నవగ్రహాల్లో కీలకమైన గ్రహాలు శుక్రుడు, శని. శుక్రుడు సంపదను, విలాసవంతమైన జీవితాన్ని, అందాన్ని, ప్రేమను, అదృష్టాన్ని ఇస్తే శనిదేవుడు చేసిన కర్మల ప్రకారం ఫలితాలను ప్రసాదిస్తుంటాడు. మంచికి
ప్రతి ఒక్కరూ తమ జాతకం ఏ విధంగా ఉందో తెలుసుకోవాలని తెగ తాపత్రయపడతారు. అందుకే ప్రతిరోజు ఉదయాన్నే లేవగానే తమ రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో చెక్ చేసుకుంటూ ఉంటారు. ఇక ఏ గ్రహం ఏ రాశిలో సంచారం చేస
ఒడిశాలోని భువనేశ్వర్ లో ప్రవాసీ భారతీయ దివస్ (PBD) సదస్సు 18వ ఎడిషన్కు ఆతిథ్యం ఇవ్వనుంది. విదేశాల నుంచి ప్రముఖులు, వేలాది మంది ఎన్నారైలు ఈ సదస్సులో పాల్గొనున్నారు. గురువారం జనతా మైదాన్లో
వేద జ్యోతిష శాస్త్రంలో గ్రహాల సంచారం కారణంగా జ్యోతిష్య మార్పులు ఏర్పడతాయి. నిర్దిష్ట సమయంలో గ్రహాలు సంచారం చేస్తూ ఉంటాయి. ఇక గ్రహాల సంచారం, గ్రహాల సంయోగం అనేక రాశుల వారికి లబ్ధిని చేకూ
దేవతలకు గురువైన బృహస్పతి ఆధ్యాత్మికతకు, జ్ఞానానికి, సంతోషానికి, కీర్తిప్రతిష్టలకు, సంపదకు కారకుడు. ఈ ఏడాది ఫిబ్రవరి నాలుగోతేదీన ప్రత్యక్షంగా సంచారం చేయబోతున్నాడు. 119 రోజులపాటు తిరోగమన
2025 సంవత్సరంలో గ్రహాల సంచారం అన్ని రాశుల వారి జీవితాలలో ప్రత్యేకమైనదిగా చెప్పవచ్చు. ఈ సంవత్సరం బృహస్పతి సంచారం చాలా ప్రత్యేకతను సంతరించుకుంటుంది. సహజంగా శని తర్వాత నిదానంగా కదిలే గ్రహమ
వేద జ్యోతిష్య శాస్త్రంలో శనిగ్రహం అత్యంత శక్తివంతమైన గ్రహం. శని గ్రహానికి ఉన్న ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. కర్మదేవుడు అయిన శని దేవుడు అన్ని రాశుల వారి పైన తన ప్రభావాన్ని చూపిస్తాడు. క్రమ
బుధవారం, జనవరి 7, 2025 రాశి ఫలాలు మేష రాశి (Aries): ఈ రోజు మీకు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. అనవసర ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. ఉద్యోగస్తులకు పని ఒత్తిడి ఉంటుంది. కుటుంబ
మకర సంక్రాంతి అంటేనే పెద్ద పండగ. ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధంగా దేశవ్యాప్తంగా ఘనంగా జరుగుతుంది. కొత్త సంవత్సరంలో అన్ని గ్రహాలు తమ రాశులను మార్చుకోనుండటం విశేషం. మకర సంక్రాంతి సమయంలో సూర
2025 సంవత్సరంలో అనేక గ్రహాల గమనంలో మార్పులు రాశుల వారి జీవితాన్ని ప్రభావితం చేస్తాయి. ఇక గ్రహాల సంచారంతో పాటు గ్రహాలు వివిధ రాశులలోకి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న వేరే గ్రహాలతో సంయోగం చెందడం
నవగ్రహాల్లో కీలకమైన శనిదేవుడు చేసిన కర్మలను బట్టి ఫలితాలను ప్రసాదిస్తుంటాడు. ఆయన ఎంతో నీతిమంతుడు. నీతిగా, నిజాయితీగా ఉండేవారినే ఎక్కువగా ఇష్టపడతాడు. ఆయన అనుగ్రహం కలిగిందా జీవితంలో కో
ఖగోళంలో సంచరించే గ్రహాల్లో కీలక గ్రహమైన శనిదేవుడు న్యాయదేవత. అత్యంత నెమ్మదిగా సంచారం చేస్తుంటాడు. ప్రతి రెండున్నర సంవత్సరాలకు ఒకసారి తన రాశిని మారుస్తుంటాడు. చేసిన కర్మల ప్రకారం రాశి
హిందూ ధర్మ శాస్త్రం ప్రకారం ఏకాదశి తిథికి చాలా ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. ఏకాదశి వ్రతాన్ని సంవత్సరంలో 24 సార్లు ఆచరిస్తారు. 2025 సంవత్సరంలో వస్తున్న విశిష్టమైన ఏకాదశి వైకుంఠ ఏకాదశి. ఈ ఏకా
వేద జ్యోతిష్య శాస్త్రంలో సూర్యుడికి ఉండే ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. సూర్య భగవానుడు ప్రతినెల ఒక రాశి నుంచి మరొక రాశిలోకి ప్రవేశిస్తూ ఉంటాడు. ఇలా సూర్యుడు రాశి మారడాన్ని రాశి సంక్రమణం అం
జనవరి 7, 2025 మంగళవారం, రాశిఫలాలు మేషం (అశ్విని, భరణి, కృతిక 1వ పాదం): ఈ రోజు మీకు ఆర్థిక విషయాల్లో సానుకూల ఫలితాలు కనిపిస్తాయి. ఉద్యోగంలో ఉన్నవారు పై అధికారుల నుండి ప్రశంసలు పొందే అవకాశం ఉంది. వ
న్యాయదేవత అయిన శనిదేవుడు చేసిన కర్మల ప్రకారం ఫలితాలను ప్రసాదిస్తుంటాడు. మంచి చేస్తే అంతకు రెట్టింపు ప్రయోజనాలను, చెడు చేస్తే అంతకు రెట్టింపు ఫలితాలను ఇస్తాడు. శని అత్యంత నెమ్మదిగా కది
జ్యోతిష్యం ప్రకారం ఖగోళంలో గ్రహాలు సంచారం చేసే సమయంలో యోగాలు ఏర్పడుతుంటాయి. రాహువు అంటే అందరూ భయపడతారు. అది కీడు కలిగిస్తుందని అందరి నమ్మకం. నీడ గ్రహమైన రాహువు రాశి సంచారం చేయడంతోపాటు
కొత్త సంవత్సరంలో న్యాయదేవత అయిన శనిదేవుడి సొంత రాశి అయిన కుంభరాశిలోకి నీడ గ్రహమైన రాహువు ప్రవేశిస్తాడు. జ్యోతిష్యం ప్రకారం రాహువు, కేతువు తిరోగమన దిశలో ఉంటాయి. మే 18వ తేదీన రాహువు కుంభరా
వేద జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాలు రాకుమారుడుగా బుధుడిని పిలుస్తారు. తెలివికి, తర్కానికి, వ్యాపారానికి కారణంగా పరిగణించబడే బుధుడు సంచారం చేయడం అన్ని రాశుల వారి జీవితాలపైన ప్రభావాన్ని చ
వేద జ్యోతిష్య శాస్త్రం ప్రకారం నవగ్రహాలు తమ రాశులను మార్చుకుంటూ నిర్దిష్ట సమయం ప్రకారం సంచారం చేస్తూ ఉంటాయి. ఇక నవగ్రహాలలో అత్యంత వేగంగా కదిలే గ్రహంగా చెప్పుకునే చంద్రుడు ఇతర గ్రహాలత