ప్రతిరోజు కచ్చితంగా మనం ఇంట్లో పూజ చేసుకుంటాం. దీనివల్ల ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తులన్నీ పారిపోతాయి. సానుకూల శక్తి ఉంటుంది. పూజ చేసుకునే సమయంలో దేవుడికి హారతి ఇవ్వడంతోపాటు అగరుబత్తీలు
తెలుగు నూతన సంవత్సర పండగ ఉగాది ఈనెల 19వ తేదీ నుంచి ప్రారంభం కాబోతోంది. ఆరోజు నుంచి అన్ని రాశులవారి జీవితాల్లో సానుకూల మార్పులు, ప్రతికూల మార్పులు చోటుచేసుకుంటాయి. అయితే ప్రధానంగా మూడు రా
మార్చి 19వ తేదీన తెలుగువారి కొత్త సంవత్సరాది ఉగాది ప్రారంభం కాబోతుంది. ఈ ఉగాది పరాభవ నామ ఉగాదిగా రాబోతోంది. ఈ పరాభవ నామ ఉగాదికి కన్యా రాశి వారికి ఎటువంటి గ్రహ స్థితి ఉండబోతుందో జ్యోతిష ని
వేద జ్యోతిషశాస్త్రంలో గ్రహాల సంచారం అన్ని రాశుల వారి జీవితాన్ని ప్రభావితం చేస్తుంది. మార్చి 15 2026 ఆదివారం నాడు సూర్యుడు కుంభరాశి నుండి మీన రాశిలోకి ప్రవేశించి శనితో కలిసి త్రిగ్రాహి యోగ
వాస్తు ప్రకారం మనకు తెలియకుండానే కొన్ని పొరపాట్లు చేస్తుంటాం. కానీ అవి చాలా చిన్నవి కదా అనుకుంటాం కానీ మనకు తెలియకుండానే అనేక దుష్ప్రభావాలను చూపుతాయి. వాస్తుకు ఉన్న శక్తి అది. అందుకే ఇ
ఈ నెలలో జరగబోయే ఒక అరుదైన గ్రహాల సంయోగం వల్ల కొన్ని రాశుల జీవితాలే మారిపోతున్నాయి. దేవతల గురువైన బృహస్పతి మీనరాశికి అధిపతి. ఈ రాశిలో కర్మల ప్రకారం ఫలితాలనిచ్చే శనిదేవుడు, మనసుకు కారకుడ
2026 మార్చి 14 శనివారం ప్రధాన గ్రహాల సంచారం కారణంగా ద్వాదశ రాశుల వారి జీవితం ప్రభావితమవుతుంది. మార్చి 14వ తేదీన సూర్యుడు, బుధుడు కుంభ రాశిలో సంచారం చేస్తున్నారు. శుక్రుడు, శని , రాహులు మీనరాశి
గ్రహాలు నిర్దిష్ట కాలమానం ప్రకారం సంచారం చేస్తూ అనేక రాశులలో సంయోగాలు ఏర్పరుస్తూ శుభ యోగాలను, అశుభ యోగాలను సృష్టిస్తూ ఉంటాయి. రాశులను మాత్రమే కాకుండా నక్షత్రాలలో కూడా సంచారం చేస్తూ గ్
వాస్తు ప్రకారమే ఇల్లు కట్టుకున్నా ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతుంటాయి. కొన్నిరకాల సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. చికాకులు, గొడవలు.. జరుగుతుంటాయి. ఇలాంటి సమస్యలకు వాస్తులోపమని భావించి కొం
గ్రహాలకు అధిపతి అయిన సూర్య భగవానుడు మీన రాశిలోకి ప్రవేశించనున్నాడు. ఈనెల 15వ తేదీన ఈ పరిణామం చోటుచేసుకోబోతోంది. అదే సమయానికి మీన రాశిలో శనిదేవుడు సంచారం చేస్తుంటాడు. ఈ రెండు గ్రహాలు కలుస
వేద జ్యోతిషశాస్త్రంలో నిర్దిష్ట కాలమానం ప్రకారం గ్రహాల సంచారం జరుగుతుంది. వివిధ గ్రహాలు అనేక రాశులలో సంచారం చేస్తూ, ఇతర గ్రహాలతో కలిసి కొన్ని శుభ యోగాలను, కొన్ని అశుభ యోగాలను ఏర్పరుస్త
ఈరోజు మార్చి 13 2026 గురువారం. నేడు గ్రహాల సంచారం ప్రకారం కొన్ని రాశుల వారికి శుభఫలితాలు, మరికొన్ని రాశుల వారికి అశుభ ఫలితాలు వస్తాయి. ఆర్థిక, ఉద్యోగ, కుటుంబ విషయాల్లో మార్పులు కనిపించే అవకా
వేద జ్యోతిషశాస్త్రంలో గ్రహాల సంచారం, గ్రహాల సంయోగం అన్ని రాశులవారి జీవితాలను ప్రభావితం చేస్తాయి. ఇదే క్రమంలో ఏప్రిల్ 2వ తేదీ నుంచి సూర్యుడు, కుజుడు కలిసి మీనరాశిలో మంగళాదిత్య రాజయోగాన్
వాస్తు ప్రకారం ఇంటికి ఉండే తలుపులు, కిటికీలు సరిసంఖ్యలో ఉండాలా? బేసి సంఖ్యలో ఉండాలా? అనే సందేహం అందరినీ వేధిస్తుంటుంది. వాస్తు ప్రకారమే నిర్మాణం జరిగినా కొంతమంది వాస్తు నిపుణుల సలహాలను
ఇల్లు కట్టుకొనేటప్పుడు తప్పనిసరిగా వాస్తు పద్దతులు పాటించాలి. ఇంటి ప్రధాన ద్వారం ఏ దిక్కులో ఉంటే ఎలాంటి ఫలితం మనకు లభిస్తుంది? మనకున్న స్థలాన్ని బట్టి ఎక్కడ కట్టాలి? దీంట్లో ఏవైనా తప్ప
తెలుగు నూతన సంవత్సరం అంటే ఉగాది పర్వదినం. ఈనెల 19వ తేదీ గురువారం పండగ జరుపుకుంటాం. మనకు తిథుల లెక్క ప్రకారం పాడ్యమి తిథి ప్రారంభమవుతుంది. 18వ తేదీతో క్రోధి నామ సంవత్సరం ముగుస్తుంది. 19న పరాభ
కర్కాటక రాశి జాతకులకు పరాభవ నామ సంవత్సరం అత్యంత శుభప్రదమైన సంవత్సరం. పరాభవ నామ సంవత్సరంలో కర్కాటక రాశి వారికి ఆదాయం 2, వ్యయం 11 గా ఉంటుంది. రాజపూజ్యం 4, అవమానం 7గా ఉంటుంది. ధన, విద్యా, సంపద, బుద
ఈ రోజు గ్రహాల సంచారం కారణంగా కొన్ని రాశుల వారికి మంచి అవకాశాలు లభించగా, మరికొన్ని రాశుల వారు జాగ్రత్తగా వ్యవహరించాల్సిన పరిస్థితులు ఉండవచ్చు. మార్చి 11వ తేదీన గురువు రుజుమార్గంలోకి రావ
ఇంటి నిర్మాణం వాస్తు ప్రకారం జరిగినా ఎక్కడో ఒకచోట పొరపాటు కలుగుతుంది. తర్వాత సమస్యలు ఎదురవుతుంటే వాస్తు దోషాలున్నాయని కొంతమంది గోడలు, తలుపులు కూడా పగలగొట్టిస్తారు. మరోచోటకు మారుస్తార
తెలుగు నూతన సంవత్సరం అంటే ఉగాది పర్వదినం. ఈనెల 19వ తేదీ గురువారం పండగ జరుపుకుంటాం. మనకు తిథుల లెక్క ప్రకారం పాడ్యమి తిథి ప్రారంభమవుతుంది. 18వ తేదీతో క్రోధి నామ సంవత్సరం ముగుస్తుంది. 19న పరాభ
2026- 27 పరాభవ నామ సంవత్సర తెలుగు సంవత్సరంలో మిధున రాశి వారి జాతకం ఏ విధంగా ఉంది? మిధున రాశి వారికి ఈ సంవత్సరం కలిసి వస్తుందా లేదా? వంటి అనేక వివరాలను ప్రస్తుతం తెలుసుకుందాం. మిధున రాశి జాతకుల
మార్చి 10 2026 ఈ రోజు గ్రహాల స్థితి ప్రకారం కొన్ని రాశుల వారికి అనుకూల ఫలితాలు ఉండగా, మరికొన్ని రాశుల వారు జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. ముఖ్యంగా నవంబర్ 9వ తేదీ 2025 నుంచి వక్రగతి లో ఉన్న బృహస్పత
తెలుగు నూతన సంవత్సరం అంటే ఉగాది పర్వదినం. ఈనెల 19వ తేదీ గురువారం పండగ జరుపుకుంటాం. మనకు తిథుల లెక్క ప్రకారం పాడ్యమి తిథి ప్రారంభమవుతుంది. 18వ తేదీతో క్రోధి నామ సంవత్సరం ముగుస్తుంది. 19న పరాభ
శ్రీ పరాభవ నామ ఉగాది సంవత్సరం మార్చి 19వ తేదీన ప్రారంభమవుతుంది. తెలుగు సంవత్సరాది ప్రారంభం నుండి పంచాంగం ప్రకారం వివిధ రాశుల వారి జాతకాలు ఏ విధంగా ఉన్నాయనేది తెలుసుకోవడానికి ప్రతి ఒక్క
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాల సంచారం మన జీవితంపై ప్రత్యేక ప్రభావం చూపుతుందని ప్రతీ ఒక్కరికీ తెలిసిందే. ఈ రోజు గ్రహాల స్థానబలాల ప్రభావంతో కొన్ని రాశుల వారికి శుభఫలితాలు, మరికొన్ని
వాస్తు శాస్త్రం అనేది మన భారతీయులకు అతి ప్రాచీన నిర్మాణ శాస్త్రం. 'వస్తు' అనే పదం నుంచి 'వాస్తు' ఏర్పడింది. దీనికి అర్థం ఏమిటంటే.. భూమి లేదా మనం నివసించే స్థలం అని భూమి, ఆకాశం, గాలి, నీరు, నిప్
తెలుగు నూతన సంవత్సరం అంటే ఉగాది పర్వదినం. ఈనెల 19వ తేదీ గురువారం పండగ జరుపుకుంటాం. మనకు తిథుల లెక్క ప్రకారం పాడ్యమి తిథి ప్రారంభమవుతుంది. 18వ తేదీతో క్రోధి నామ సంవత్సరం ముగుస్తుంది. 19న పరాభ
వేద జ్యోతిష్య శాస్త్రంలో బృహస్పతిని దేవతల గురువుగా పరిగణిస్తారు. బృహస్పతి చాలా శుభప్రదమైనటువంటి గ్రహం. మార్చి 11వ తేదీన బృహస్పతి మిధునరాశిలో ప్రత్యక్షంగా సంచారం చేయబోతున్నాడు. ప్రస్త
మార్చి 8 2026 గ్రహాల సంచారాలు కొన్ని రాశులవారికి శుభ ఫలితాలు అందించగా, మరికొన్ని రాశులవారు జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. సూర్యుడు, చంద్రుడు, శని, గురువు, బుధుడు వంటి గ్రహాల స్థాన మార్పులు ద
మార్చి 19, 2026, గురువారం నుంచి శ్రీ ‘పరాభవ' నామ సంవత్సరం ప్రారంభంకానుంది. . జ్యోతిష్య నిపుణుల అంచనాల ప్రకారం, మేషరాశి వారికి రాశి అధిపతి కుజుడు కావడంతో, ఈ కొత్త ఏడాదిలో ముఖ్య గ్రహాల సంచారం కార
తెలుగు నూతన సంవత్సరం అంటే ఉగాది పర్వదినం. ఈనెల 19వ తేదీ గురువారం పండగ జరుపుకుంటాం. మనకు తిథుల లెక్క ప్రకారం పాడ్యమి తిథి ప్రారంభమవుతుంది. 18వ తేదీతో క్రోధి నామ సంవత్సరం ముగుస్తుంది. 19న పరాభ
ఉగాది నుండి కొన్ని రాశులవారికి అదృష్టం కలిసి వచ్చే అవకాశం ఉందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా గ్రహాల సంచారం, గురు మరియు శుక్ర గ్రహాల ప్రభావం వల్ల కొన్ని రాశుల వారికి ఆర్థిక
మార్చి 7, 2026 శనివారం గ్రహాల సంచారం అనేక రాశులపై ప్రభావాన్ని చూపిస్తుంది. ఈరోజు శనిదేవుడితో శుక్రుడి కలయిక మీనరాశిలో బలంగా ఉంటుంది. ఈ రోజువరకు మార్చి 3న ఏర్పడిన చంద్రగ్రహణం ప్రభావం వివిధ ర
ఇల్లు కట్టుకోవాలన్నా, స్థలం కొనాలన్నా గుడికి ఎదురుగా ఉండేది కొనుగోలు చేయవద్దు. దేవుడి చూపు ఇంటిపై పడేవిధంగా నిర్మాణం ఉండకూడదంటారు. ఎక్కడైనా సరే అమ్మవారి ప్రధాన దేవాలయమైతే ఆ గుడి నీడ అస
గ్రహాలకు బుధుడు రాకుమారుడు. తెలివితేటలకు, వ్యాపారానికి, లెక్కలకు, తర్కానికి కారకుడు. బుధుడు సంచారం చేస్తే కొన్ని రాశులకు అద్భుతంగా కలిసివస్తుంది. జాతకంలో శుభస్థానంలో బుధుడు ఉంటే ఆ జాతక
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ ఏడాది మార్చి 2న సోమవారం అర్ధరాత్రి 1:01గంటలకు శుక్రుడు మీనరాశిలోకి ప్రవేశించాడు. మార్చి 26వ తేదీ వరకు ఇదే రాశిలో శుక్రుడి సంచారం కొనసాగనుంది. ఈ సమయంలో, మీనరాశిల
మార్చి 6, 2026 నాటి గ్రహాల సంచారం అన్ని రాశులవారి జీవితాలను ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా శుక్రుడు మేషరాశిలోకి ప్రవేశించడం, కుంభరాశిలో ప్లూటో సంచారం, మరియు మీన రాశిలో సూర్యుడు, రాహువుల కలయ
ఇంట్లో వాస్తు దోషాలు ఉన్నాయో? లేదో? తెలుసుకోవడానికి కొన్ని స్పష్టమైన సంకేతాలు, లక్షణాలు మనకు కనపడతాయని వాస్తు నిపుణులు తెలియజేస్తున్నారు. మీ ఇంట్లో సానుకూల శక్తి తగ్గడం, ప్రతికూల శక్తి
కర్మలకు అధిపతి అయిన శని దేవుడు నవగ్రహాలలో అత్యంత శక్తివంతమైన గ్రహాలలో ఒకటిగా పరిగణిస్తారు. అటువంటి శని దేవుడు ప్రస్తుతం మీనరాశిలో సంచరిస్తున్నాడు. 2027 జూన్ రెండో తేదీ వరకు శనిదేవుడు అక్
Todays Horoscope:శ్రీకారం చుట్టే కొత్త పనులు, పాత సమస్యల పరిష్కారం, మరికొన్ని రాశుల వారికి హెచ్చరికలు..ఇలా నేటి (మార్చి 5, 2026) గ్రహగతులు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.గ్రహాల కదలికలు, నక్షత్రాల స్థితిగతులన
కొంతమంది సొంత ఇళ్లు ఆ ఊరికి మెయిన్ రోడ్డు పక్కనే ఆనుకొని ఉంటాయి. అవి గ్రామాలైనా, పట్టణాలైనా, నగరాలైనా రోడ్డుకు ఇరువైపులా రణగొణ ధ్వనులు ఖాయంగా వస్తుంటాయి. అసలు మనం ఇంట్లో ఉన్నామో, రోడ్డుమ
ఈ నెల 11వ తేదీ తర్వాత దేవతల గురువైన బృహస్పతి ప్రత్యేకంగా సంచారం చేస్తాడు. అందులోను చాలాకాలం తర్వాత మిథునరాశిలోకి రానుండటంతో కొన్ని రాశుల జీవితాల్లో మార్పులు జరుగుతున్నాయి. దేవతల గురువై
వేద జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాలు నిర్దిష్ట కాలమానం ప్రకారం సంచారం చేస్తూ అన్ని రాశులవారి జీవితాలపైన ప్రభావాన్ని చూపిస్తుంటాయి. అటువంటి గ్రహాలు దేనికవే చాలా ప్రత్యేకమైన ప్రాధాన్యతను
వేద జ్యోతిష్య శాస్త్రంలో ప్రతీరోజూ గ్రహాల సంచారం ద్వాదశ రాశులవారి జీవితాలపై ప్రభావం చూపిస్తుంది. మార్చి 4వతేదీ సూర్యుడు కుంభరాశిలో సంచారం చేస్తున్నాడు. చంద్రుడు సింహరాశిలో, కుజుడు, గు
ప్రభుత్వాలు రోడ్లు దెబ్బతిన్నప్పుడు వాటికి మరమ్మతులు చేయడం, లేదంటే కొత్త రహదారులు నిర్మించడం, అది కూడా కాదంటే సిమెంటు రోడ్లు వేయడం చేస్తాయి. దీనివల్ల రోడ్డు ఎత్తు పెరుగుతుంది. దానికి ర
జ్యోతిష్యం ప్రకారం మార్చి నెలలో కీలక గ్రహాల సంచారం ఉంది. మీన రాశిలో కర్మల ప్రకారం ఫలితాలను ప్రసాదించే శనిదేవుడు సంచారం చేస్తున్నాడు. సంపదకు, ఐశ్వర్యానికి కారకుడైన శుక్రుడు మీనరాశిలోక
మార్చి 3, 2026న గ్రహాల సంచారం జ్యోతిష్య పరంగా చాలా ముఖ్యమైన మార్పులను సూచిస్తోంది. ఈరోజు సూర్యుడు కుంభ రాశిలో సంచరిస్తుండగా, చంద్రుడు కన్య రాశిలో సంచారం చేస్తున్నాడు. కుజుడు వృషభంలో, బుధుడ
2026 మార్చి 3న సంభవించనున్న చంద్రగ్రహణంపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. విశ్వావసు నామ సంవత్సరంలో ఏర్పడే ఈ పాక్షిక కేతుగ్రస్త గ్రస్త చంద్రగ్రహణం ప్రభావం, ఏఏ రాశులవారిపై ఉంటుంది? వారు చెయ
చాలా ఇళ్లలో తల్లిదండ్రులను వేధించే ప్రధాన సమస్య ఏమిటంటే.. పిల్లల పెళ్లి. పెళ్లీడు వచ్చిన అమ్మాయి లేదా అబ్బాయి ఇంట్లో ఉంటే, చుట్టుపక్కల వారు పెళ్లెప్పుడు? అంటూ ఒకటే విసిగిస్తుంటారు. ఎన్న
జ్యోతిష్య శాస్త్రంలో ప్రతి గ్రహానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. శుక్రుడిని సంపదలకు విలాసాలకు అధిపతిగా చెబుతారు. రాహువును చెడు చేసే గ్రహంగా, నీడ గ్రహంగా చెబుతారు. అటువంటి శుక్ర రాహు
మార్చి 3న సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడనుంది. అయితే భారత్ లో ఈ చంద్రగ్రహణం పాక్షికంగా కనిపించే అవకాశం ఉంది. చంద్రగ్రహణం వేళ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ప్రముఖ పండితులు కిరణ్ శర్మ వివరించా
మార్చి నెలలో గ్రహాల సంయోగం పరంగా అరుదైన పరిణామం చోటుచేసుకోబోతోంది. వచ్చే నెల 15వ తేదీన గురు ఆదిత్య రాజయోగం ఏర్పడుతోంది. ఆ రోజు సూర్యుడు మీనరాశిలోకి ప్రవేశిస్తాడు. అదే సమయానికి దేవతల గురు
మీ రాశికి సంబంధించిన జ్యోతిష్య అంచనాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఈ రోజు మీరు ఎలాంటి ఫలితాలను పొందబోతున్నారు, ఏ రంగాలలో విజయం సాధిస్తారు, ఎలాంటి సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుంది అనే విషయాలన
ఖగోళంలో జ్యోతిష్యం ప్రకారం గ్రహాల సంచారం మార్చి నెలలో చాలా కీలకంగా ఉండబోతోంది. రెండు శక్తివంతమైన గ్రహాలైన శుక్రుడు, చంద్రుడు రాశి సంచారం చేయనున్నాయి. సంపదకు, విలాసవంతమైన జీవితానికి, కళ
ఏపీ ప్రభుత్వం నూతన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా జి. సాయిప్రసాద్ బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుత సీఎస్ కె. విజయానంద్ నుంచి ఆయన సీఎస్గా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా సెక్రటేరియట్లోన
వాస్తు ప్రకారం నిర్మించుకున్న ఇంట్లోనే అనేక రకాల సందేహాలు మనకు తలెత్తుతూనే ఉంటాయి. ఒక్కోసారి ఒక్కోరకంగా వస్తుంటాయి. కొంతమందికి బరువైన వస్తువులు ఎక్కడ పెట్టాలి? అనే సందేహం తొలిచేస్తుం
మార్చి నెలలో గ్రహాల పరంగా కీలక సంయోగాలు చోటుచేసుకోబోతున్నాయి. 2వ తేదీన సంపదకు కారకుడయ్యే శుక్రుడు మీనరాశిలోకి, దేవతల గురువైన బృహస్పతి 11వ తేదీన గమన మార్పు, 14వ తేదీన కుంభరాశిలోకి బుధుడు, 15వ
వేద జ్యోతిషశాస్త్రంలో గ్రహాల రాకుమారుడు అయిన బుధుడు ఫిబ్రవరి 26వ తేదీన కుంభరాశిలో తిరోగమనం చెందాడు 15రోజులకు ఒకసారి బుధుడు తన రాశిని మార్చుకుంటూ సంచారం చేస్తూ ఉంటాడు. అటువంటి బుధుడు కుం
ఫిబ్రవరి 28న గ్రహాల సంచారం అన్ని రాశుల వారిపైన ప్రభావం చూపుతుంది. సూర్యుడు కుంభరాశిలో సంచరిస్తుండగా, శని మీనరాశిలో దీర్ఘకాలిక ఫలితాలను ప్రభావితం చేస్తోంది. చంద్రుని సంచారం కారణంగా భావో
మతాలతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ ఇల్లు కట్టుకోవాలంటే వాస్తును కచ్చితంగా అనుసరిస్తారు. వాస్తు నిపుణులు చెప్పినదాని ప్రకారం పునాదుల నుంచి ఇంటిపైన కట్టే వాటర్ ట్యాంక్ వరకు వాస్తు ప్రక
మార్చి 11వ తేదీన దేవతల గురువైన బృహస్పతి మిథునరాశిలోకి ప్రవేశిస్తోంది. తిరోగమన సంచారం నుంచి సక్రమ దిశలోకి రావడంవల్ల అన్ని రాశులపై ప్రభావం పడుతోంది. అందరికీ ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి.
మార్చి నెలలో ముఖ్య గ్రహాల సంచారం కొన్ని రాశులవారికి శుభ ప్రయోజనాలను తెస్తుంది. మార్చి 2న శుక్రుడు మీన రాశిలోకి ప్రవేశించి ఉచ్ఛస్థితిలో సంచారం చేస్తాడు. మార్చి 14న రవి కూడా మీన రాశిలో సంచ
జ్యోతిష శాస్త్రంలో గ్రహాలు నిర్దిష్ట కాలమానం ప్రకారం సంచారం చేస్తూ, అన్ని రాశుల వారి జీవితాన్ని ప్రభావితం చేస్తాయి. గ్రహాలలో ముఖ్య గ్రహాలైన సూర్యుడు, బుధుడు, రాహువు, కుజుడు మార్చి రెండ
వాస్తు ప్రకారం ఇల్లు కట్టుకున్నప్పటికీ కొందరిని సమస్యలు వెంటాడుతుంటాయి. అటువంటప్పుడు వాస్తు నిపుణులను సంప్రదించి, వారు చెప్పినదాని ప్రకారం కొన్ని నియమాలు పాటిస్తే వాటి నుంచి బయటపడత
వచ్చే నెలలో గ్రహాల సంయోగం పరంగా ఖగోళంలో మంచి పరిణామాలు సంభవిస్తాయి. కుజుడు, చంద్రుడి కలయిక వల్ల మార్చిలో మహాలక్ష్మీ రాజయోగం ఏర్పడుతోంది. దీనివల్ల కొన్ని రాశులవారి జీవితాల్లో మార్పులు
జ్యోతిషశాస్త్రంలో శని గ్రహానికి కర్మ దేవుడిగా పేరుంది. క్రమశిక్షణకు అధిపతి అయిన శని దేవుడు, గ్రహాలకు రాజు , కీర్తికి అధిపతి అయిన సూర్య దేవుడితో సంయోగం చెంది కొన్ని రాశుల వారికి శుభ ఫలిత
స్థలం కొంటాం. ఇల్లు కట్టేస్తాం. వాస్తును కూడా అనుసరిస్తాం. అయితే ముందుగా స్థలం కొనుగోలు చేసే సమయంలో ఆకారమే కాకుండా అది ఎత్తుపల్లాలుగా ఉందా? చదునుగా ఉందా? ఏ దిక్కులో ఎంత ఎత్తు ఉంది? ఎటువైప
నవగ్రహాల్లో కీలక గ్రహమైన రాహువు. శనిదేవుడికి నీడ గ్రహం. ప్రతి 18 నెలలకు ఒకసారి తన రాశిని మార్చుకుంటుంది. ఏప్రిల్ 15వ తేదీ వరకు కొన్ని రాశులకు అదృష్టం కలిసివస్తోంది. ఎందుకంటే అప్పటివరకు రాహ
నవగ్రహాలలో శుక్రుడికి ప్రత్యేక స్థానం ఉంది. రాక్షసులకు గురువుగా చెప్పే శుక్రుడు సంపద, శ్రేయస్సులకు, విలాసాలకు, అందానికి, ప్రేమకు ప్రతీక. అలాంటి ప్రాధాన్యత ఉన్న శుక్ర గ్రహం ఈ ఏడాది మార్చ
ఫిబ్రవరి 25 2026 రోజు ఈరోజు గ్రహ స్థితులు కొన్ని రాశుల వారికి అనుకూలంగా, మరికొన్ని రాశుల వారికి మిశ్రమ ఫలితాలు ఇవ్వనున్నాయి. పనులు ప్రారంభించే ముందు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. నే
ఇంటి చుట్టూ ఖాళీ స్థలం ఉంటే దాన్ని పార్కింగ్ కు వాడుకోవచ్చు. దీనివల్ల ఎటువంటి ఇబ్బందులు తలెత్తవు. అలాగే వాహనాలను పార్కింగ్ చేయాలంటే వాటికి కూడా వాస్తు ఉంటుంది. దాన్ని కచ్చితంగా అనుసరిం
జ్యోతిష్యం ప్రకారం వచ్చే నెలలో ఐశ్వర్యానికి, కళలకు కారకుడయ్యే రాక్షసుల గురువు శుక్రుడు, కర్మల ప్రకారం ఫలితాలను ప్రసాదించే శనిదేవుడు కలిసి మీనరాశిలో సంయోగం చెందుతున్నారు. అలాగే మార్చి
జ్యోతిష శాస్త్రంలో గ్రహాల సంచారం నిర్దిష్ట కాలమానం ప్రకారం జరుగుతుంది. గ్రహాలు ఒక రాశి నుంచి మరొక రాశిలోకి సమయానుకూలంగా సంచారం చేస్తూ ఇతర గ్రహాలతో కలిసి అనేక యోగాలను ఏర్పరుస్తాయి. మార
2026 ఫిబ్రవరి 24 మంగళవారం నాడు గ్రహాల సంచారాలు కొన్ని రాశులపై ప్రత్యేక ప్రభావం చూపనున్నాయి. అరుదైన మరియు శక్తివంతమైన పంచ గ్రహాల కూటమి కుంభరాశిలో ఏర్పడుతుంది. కుంభరాశిలో సూర్యుడు, బుధుడు, శ
వాస్తు ప్రకారం ఇల్లు అనేది రెక్టాంగిల్ లేదా స్క్వేర్ షేపులో మాత్రమే ఉండాలి. అలాంటి ఇళ్లలో నివసిస్తే మంచి అభివృద్ధి ఉంటుంది. జీవితంలో వృద్ధిలోకి వస్తారు. కుటుంబ సభ్యులంతా ఆరోగ్యంగా ఉంట
2026 సంవత్సరం తొలి చంద్రగ్రహణం మార్చి 3వ తేదీన ఏర్పడుతోంది. ఇది మనదేశంలో పాక్షిక ప్రభావమే చూపుతోంది. ఆ రోజు సాయంత్రం 6:15 నుండి 6:45 గంటల వరకు గ్రహణ సమయం ఉంటుంది. గ్రహణం సింహ రాశిలోని పుబ్బ నక్షత్
మార్చి 4వ తేదీన మనం హోలీ పండుగను జరుపుకుంటాం. హోలీ పండుగరోజు గ్రహాలసంచారం శక్తివంతమైన రాజయోగాలను ఏర్పరుస్తుంది. హోలీ పండుగనాడు మాలవ్య రాజయోగం, బుధాదిత్య రాజయోగం, శుక్రాదిత్య యోగం, లక్ష
2026 ఫిబ్రవరి 23 సోమవారం నాడు కుంభరాశిలో మంగళ గ్రహం సంచారం చేయడంతో సూర్యుడితో కలసి మంగళాదిత్య రాజయోగం ఏర్పడుతోంది. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం సూర్యుడు అధికారం, ప్రతిష్ఠకు సూచిక కాగా, మంగళు
నవగ్రహాల్లో కీలక గ్రహమైన కేతువు ఏప్రిల్ 20వ తేదీన తన సొంత నక్షత్రమైన మాఘ నక్షత్రంలోకి ప్రవేశించబోతోంది. కేతువు ఛాయా గ్రహం. ప్రతి 18 నెలలక ఒకసారి తన రాశిని మారుస్తుంటుంది. అలాగే నక్షత్రాన్
వేద జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, ఫిబ్రవరి చివరి వారంలో గ్రహాల సంచారం అన్ని రాశులవారి జీవితాలను ప్రభావితం చేస్తుంది. కుంభ రాశిలో శుక్రుడు, బుధుడి కలయిక వల్ల ఏర్పడే శక్తివంతమైన లక్ష్మీనా
ఫిబ్రవరి 22, 2026న గ్రహస్థితులు అన్ని రాశులవారి జీవితాలపై జ్యోతిష్యపరంగా ముఖ్యమైన ప్రభావాన్ని చూపనున్నాయి. సూర్యుడు కుంభరాశిలో సంచరిస్తుండగా, చంద్రుడు తన దిన సంచారంతో భావోద్వేగాలపై ప్రభ
ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు ఎదురైనప్పుడు, కుటుంబంలో గొడవలు జరుగుతున్నప్పుడు, మనశ్శాంతి కోల్పోయినప్పుడు ఏం చేయాలో అర్థం కాకుండా ఉంటుంది. అటువంటి సమయంలో వాస్తు నిపుణులను సంప్రదిస్తుంటారు.
జ్యోతిష శాస్త్రం ప్రకారం ఫిబ్రవరి 23వ తేదీ ఉదయం 11:49 నిమిషాలకు కుజుడు శని రాశి అయిన కుంభరాశిలోకి సంచారం చేస్తాడు. అదే సమయంలో అక్కడ సూర్యుడు, బుధుడు, శుక్రుడు, రాహువులు కూడా ఉంటారు. ఈ ఐదు గ్రహ
ఫిబ్రవరి 21, 2026న గ్రహాల సంచారం కారణంగా అన్ని రాశులవారి జీవితాలపై ప్రభావం పడుతుంది. నేడు సూర్యుడు కుంభరాశిలో సంచరిస్తుండగా గురుడు వృషభరాశిలో ఉన్నాడు. బుధుడు కుంభంలోనూ, కుజుడు మిథునంలోనూ,
వాస్తు ప్రకారం ఇల్లు కుట్టుకున్నప్పుడు గదులు ఇన్ని సంఖ్యలో ఉండాలని, తలుపులు ఇన్ని సంఖ్యలో ఉండాలని చాలామంది వాస్తు నిపుణులు చెబితే అందరూ పాటిస్తుంటారు. కొందరు సరిసంఖ్యలో, మరికొందరు బే
గ్రహాలకు అధిపతి అయిన సూర్య భగవానుడు, ఛాయా గ్రహమైన రాహువు శనిదేవుడి సొంత రాశి అయిన కుంభరాశిలో సంచరించనున్నారు. రాహువు అన్ని గ్రహాల్లా కాకుండా తిరోగమన దిశలో సంచారం చేస్తాడు. ఈ రెండు గ్రహ
జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల సంచారం అన్ని రాశులవారి జీవితాలపైన ప్రభావం చూపిస్తుంది. ఫిబ్రవరి 22న బుధుడు గురుడి నక్షత్రమైన పూర్వభాద్రలోకి ప్రవేశిస్తున్నాడు. తొమ్మిది గ్రహాలలో యువరాజుగ
వేద జ్యోతిష్య శాస్త్రంలో ఫిబ్రవరి 20వ తేదీ శుక్రవారం గ్రహాల సంచారం అన్ని రాశుల వారి జీవితాలపైన ప్రభావాన్ని చూపిస్తుంది. మీనరాశిలో సూర్యుడి సంచారం కొనసాగుతుంది. చంద్రుడు మీనరాశి గుండా ప
శివరాత్రికి చలి శివ శివా అంటూ వెళ్లిపోతుంది. తర్వాత నెమ్మదిగా ఎండలు మొదలవుతాయి. మే నెల వచ్చేసరికి వాతావరణం పూర్తిగా వేడెక్కుతుంది. ఒకటే ఉక్కపోత. కరెంటు ఉండదు. అటువంటప్పుడు చాలామంది ఇళ్
వచ్చే నెల 3వ తేదీన సంపూర్ణ చంద్ర గ్రహణం ఏర్పడుతోంది. అయితే మన దేశంలో ఇది చాలా పాక్షికంగా కనపడుతుంది. చైనా, సింగపూర్ లాంటి దేశాల్లో మాత్రం పూర్తిగా కనపడుతుంది. జ్యోతిష్య పండితులు చెబుతున్
