ఎస్-400 ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థల ముందస్తు డెలివరీల అంశంపై చర్చించేందుకు జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్ వచ్చేవారం రష్యాలో పర్యటించనున్నారు.
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా చింతలమానేపల్లి మండలంలోని డబ్బా కొత్తగూడ ప్రాంతంలో అటవీశాఖ అధికారులకు, పోడు భూముల రైతులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.
హైదరాబాద్ తో పాటు పలు ప్రాంతాల్లో బాంబు పేలుళ్ల కుట్ర కు ప్లాన్ చేసిన కేసులో నిందితుడు సిరాజ్ అరెస్టైనప్పుడు ఇచ్చిన వాంగ్మూలం సంచలనం రేపుతోంది.
ప్రకృతిలోని అత్యుత్తమమైన వాటి స్పర్శతో ప్రతిరోజు గొప్పగా అనిపిస్తుందంటూ తాజాగా టాలీవుడ్ హీరోయిన్ రాశీ ఖన్నా సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది.
ఫైనాన్స్ కంపెనీ వాళ్ళమంటూ బైక్ పై వెళ్తున్న వ్యక్తిని ఆపి అతనిపై దాడి చేసి అతని వద్ద ఉన్న నగదును ఎత్తుకెళ్లిన కేసును అత్తాపూర్ పోలీసులు ఛేదించారు
కరోనా మళ్లీ కలకలం రేపుతోంది. తెలంగాణలోకి రీ ఎంట్రీ ఇచ్చింది. కూకట్ పల్లిలోని ఓ వైద్యుడికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయినట్లు వార్తలు వస్తున్నాయి
గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని తొలి రోజు పోలీస్ కస్టడీ ముగిసింది...
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత(MLC Kavitha) కొద్దిసేపటి క్రితం హైదరాబాద్(Hyderabad) చేరుకున్నారు.
మహిళలు ఆర్థికంగా, స్వయం ఉపాధి ద్వారా రాణించాలన్న సంకల్పంతో ప్రభుత్వాలు మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు అందించి వారి అభ్యున్నతికి పాటుపడుతున్నాయి.
ఆటవిడుపుగా ఆర్కే బీచ్లో స్నానానికి దిగి మునిగిపోతున్న యువకులను జీవీఎంసీ లైఫ్ గార్డ్స్ కాపాడారని జీవీఎంసీ ఇంచార్జ్ స్పోర్ట్స్ డైరెక్టర్ రాజు తెలిపారు.
దేశీయ, అంతర్జాతీయ పరిణామాలు, రిస్క్ను పరిగణలోకి తీసుకున్న తర్వాత నిర్ణయం తీసుకున్నట్టు స్పష్టం చేశారు.
పీర్జాదిగూడలో పండగ వాతావరణం కనిపించింది. కబ్జాల చెర నుంచి దాదాపు 2 ఎకరాల మేర ఉన్న గ్రేవ్యార్డును కాపాడుకున్నామని మైనార్టీలు పండగ చేసుకున్నారు.
ఆపరేషన్ కగార్(Operation Kagar)పై తెలంగాణ డీజీపీ జితేందర్(Telangana DGP Jitender) కీలక వ్యాఖ్యలు చేశారు.
రాజంపేట మండలం లోని పల్లెల్లో బెల్ట్ షాపుల దందా జోరుగా సాగుతోంది. మండలంలోని బస్సన్నపల్లి,ఆర్గోండ, కొండాపూర్, ఎల్లారెడ్డిపల్లి, గుండారం, సిద్దాపూర్ మొదలగు గ్రామాలలో, తండాల్లో పుట్టగొడుగ
గ్యాంగ్ రేప్ కేసులో బెయిల్ పొందిన నిందితులు భారీ విజయోత్సవ ర్యాలీ నిర్వహించిన(Victory Procession) ఘటన వివాదాస్పదంగా మారింది. కర్ణాటకలోని హవే జిల్లాలో ఈ ఘటన జరిగింది.
విద్యుత్ షాక్ తో వ్యక్తి మృతి చెందిన సంఘటన తల్లాడ మండలం మల్లారం గ్రామంలో శుక్రవారం చోటు చేసుకుంది
హైదరాబాద్(Hyderabad)లో ఉగ్రవాదులు(Terrorists) గాని, స్లీపర్ సెల్స్(Sleeper Cells) గాని ఉన్నారా? ప్రస్తుతం నగర వాసులను ఈ అనుమానం భూతంలా వెంటాడుతోంది.
లైంగిక వేధింపుల నుంచి బాలల పరిరక్షణ (పోక్సో) చట్టం కేసులో దోషిగా తేలిన వ్యక్తికి ఎలాంటి శిక్ష విధించకుండా సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది.
ప్రభుత్వం పారిశుద్ధ్య నిర్వహణకు కోట్ల రూపాయలను వెచ్చిస్తున్న అధికారుల నిర్లక్ష్యంతో ప్రభుత్వ లక్ష్యం నీరుగారిపోతుంది.
రాష్ట్రంలో 6,100 పోలీస్ కానిస్టేబుల్ పోస్టులకు సంబంధించి కీలక అప్డేట్ వచ్చింది.
లిక్కర్ స్కాం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ...
కాళేశ్వరం(Kaleshwaram)పై బీఆర్ఎస్(BRS) వికృత చేష్టలకు పాల్పడుతోందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి(Minister Uttam Kumar Reddy) మండిపడ్డారు.
తెలంగాణ మంత్రివర్గంలో మాదిగలకు అవకాశం కల్పించాలని ఆ సామాజిక వర్గం ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాశారు.
వృద్దురాలిని అత్యాచారం చేసిన కేసును పోలీసులు ఛేదించారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నాగర్ కర్నూల్ సీఐ కనకయ్య వివరాలు వెల్లడించారు.
ఐపీఎల్-18లో ప్లే ఆఫ్స్ వేళ పంజాబ్ కింగ్స్ జట్టులో అంతర్గత కలహాలు బయటపడ్డాయి.
క్వారీలో పడి ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన భూదాన్ పోచంపల్లి మండల పరిధిలోని పిల్లాయిపల్లి గ్రామంలో చోటుచేసుకున్న విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
ఐపీఎల్ 2025(IPL 2025) సీజన్లో నేడు బెంగుళూరు రాయల్ ఛాలెంజర్స్, హైదరాబాద్ సన్ రైజర్స్(RCB vs SRH) మధ్య మ్యాచ్ జరగబోతోంది.
Personal life : ఆ సమయంలో శృంగారం.. వాళ్లు ఆసక్తిని కోల్పోతారా?
కోలీవుడ్ బ్యూటీ మాళవిక మోహనన్(Malavika Mohanan) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
భారత్లో ఐఫోన్లు తయారుచేస్తే 25 శాతం పన్ను కట్టాల్సి ఉంటుందని, ఆపిల్ కంపెనీకి ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు.
ఏపీ(AP), తెలంగాణ(Telangana) సివిల్ సప్లైస్ మంత్రులు(Civil Supplies Ministers) నాదెండ్ల మనోహర్(Nadendla Manohar), ఉత్తమ్ కుమార్ రెడ్డి(Uttham Kumar Reddy) నేడు హైదరాబాద్(Hyderabad)లోని తెలంగాణ సచివాలయంలో భేటీ అయ్యారు.
కల్నల్ సోఫియాపై అనుచిత వ్యాఖ్యలు చేసిన విజయ్ షా మరోసారి క్షమాపణలు చెప్పారు. చేతులు జోడించి క్షమాపణలు వేడుకుంటున్నా అంటూ వీడియో విడుదల చేశారు.
ఏపీలోని ప్రకాశం జిల్లాలో ఈరోజు(శుక్రవారం) మధ్యాహ్నం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.
ITR Filing: ఆదాయపు పన్ను రిటర్న్ (ఐటీఆర్) దాఖలు చేయడానికి చివరి తేదీ మే 31.
బంధువుల పెళ్లికి బైకుపై వెళ్తున్న వారిని ట్యాంకర్ ఢీకొనడంతో గూడూరు బుచ్చిరెడ్డి (59) అనే రైతు అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండల కేంద్రంలో శుక్రవారం
తెలంగాణలో 2047 నాటికి సాధించదల్చుకున్న లక్ష్యాలు, సుపరిపాలన విధానాలతో పాటు సమగ్రాభివృద్ధికి కేంద్రం అందించాల్సిన సహాయ సహకారాలపై శనివారం
ఫీనిక్స్ మాల్ ఆఫ్ ఆసియాలో యాపిల్ స్టోర్ ప్రారంభిస్తోందని సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్లో వెల్లడించాయి.
గ్రామీణ ప్రాంతాల్లోని యువతను క్రీడల పరంగా ప్రోత్సహించేందుకు గత ప్రభుత్వం ప్రతి గ్రామంలో క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు చేసింది.
Lava Shark 5G Launch: లావా మరో బడ్జెట్ స్మార్ట్ఫోన్ షార్క్ 5Gని భారత మార్కెట్లో విడుదల చేసింది.
టాలీవుడ్ వివాదాస్పద డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ(Ram Gopal Varma) నిత్యం పలు కామెంట్లు చేస్తూ ట్రోల్స్ ఎదుర్కొంటారు.
కొన్ని ఆహారాలను తినడం వల్ల పంటి నొప్పి వస్తుంది.. మీరు నొప్పిని అనుభవిస్తుంటే.. మీరు ఏమి తింటున్నారో.. ఏమి తాగుతున్నారో పరిగణనలోకి తీసుకోవడం చాలా ముఖ్యం.
బీఆర్ఎస్ నాయకురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(Kalvakuntla Kavitha) వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది.
బాపట్ల జిల్లా మార్టూరు మండలం కోనంకి వద్ద ఒంగోలు నుంచి గుంటూరు వైపు వెళ్తున్న కారు బీభత్సం సృష్టించింది
మలేసియా మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్ షట్లర్, తెలుగు తేజం కిదాంబి శ్రీకాంత్ జోరు కొనసాగుతోంది.
నియోజకవర్గంలో చేపట్టాల్సిన పలు అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు మంజూరు చేస్తానని శుక్రవారం జహీరాబాద్ లో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎల్లారెడ్డి ప
దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) నేడు సంగారెడ్డిలో పర్యటించారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, పలు ప్రారంభోత్సవాల్లో పాల్గొన్నారు. అందులో భాగంగా సంగారెడ్డి జిల్లా(Sa
టీటీడీ ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టుకు హైదరాబాద్కు చెందిన వారు విరాళం అందించారు.
కెనాల్ భూముల రక్షణకు ఇరిగేషన్ అధికారుల కాలు ముందుకు కదలడం లేదు.
టీటీడీ ఈవో జె. శ్యామలరావు తిరుమలలోని సహజ శిలాతోరణం మరియు చక్ర తీర్థాన్ని శుక్రవారం ఆకస్మిక తనిఖీ చేశారు.
తెలంగాణ(Tealangana)లో తొలి కరోనా కేసు(First Carona Case) నమోదు అయింది.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రవేశపెట్టిన కళ్యాణలక్ష్మి పథకం, కొన్ని ప్రాంతాల్లో అధికారుల అవినీతి చేతుల్లో బందీ అయిపోయింది.
అనుమానాస్పద స్థితిలో భారత్ ఇంజనీరింగ్ కళాశాల ప్రొఫెసర్ మృతి చెందిన ఘటన ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.
ఎట్టకేలకు ఆర్ అండ్ బీ అధికారులు తప్పును సరి చేసుకున్నారు.
బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్(Hrithik Roshan) నటిస్తున్న తాజా చిత్రం ‘వార్-2’(War-2). అయితే ఇందులో ఎన్టీఆర్ కీలక పాత్రలో కనిపించనున్నాడు.
విశ్వగురు బసవేశ్వరుడి(Basaveswarudu) స్ఫూర్తితోనే ప్రజా ప్రభుత్వం ప్రజలకు సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) చెప్పారు.
గతేడాది సెప్టెంబర్లోనే పాకిస్తాన్కు ఇవ్వాల్సిన ఎక్స్టెండెడ్ ఫండ్ ఫెసిలిటీ(ఈఎఫ్ఎఫ్) ప్రోగ్రామ్కు ఆమోదం లభించిందన్నారు
ములుగు జిల్లాలో ఇసుక లారీలు భీభత్సం సృష్టింస్తున్నాయి. భాద్యత లేని ఇసుక లారీల డ్రైవర్ల రాష్ డ్రైవింగ్తో వాహనదారుల ప్రాణాలకు నూరెళ్లు నిండుతున్నాయి.
బాలీవుడ్ యంగ్ బ్యూటీ సారా అలీ ఖాన్(Sara Ali Khan) సైఫ్ అలీఖాన్(Saif Ali Khan) కూతురిగా ఇండస్ట్రీకి పరిచయం అయింది.
రెబల్ స్టార్ ప్రభాస్, హీరోయిన్ త్రిష కాంబినేషన్లో వచ్చిన చిత్రం వర్షం విడుదలై దాదాపు 21 ఏళ్లు అవుతుంది.
బొంగరాలంటి కళ్లు తిప్పింది... ఉంగరాలున్న జుట్టు తిప్పింది... గింగిరాలెత్తే నడుమొంపుల్లో నన్నే తిప్పిందీ... అమ్మో బాపు గారి బొమ్మో... ఓలమ్మో మల్లెపూల కొమ్మో...’.. అత్తారింటికి దారేదీ సినిమాలో
ధనవంతుల నుంచి డబ్బు దొంగలించి(Robbery) పేదలకు సహాయం చేసే రాబిన్ హుడ్(Rabin Hood) కథలు సినిమాల్లో చూస్తూ ఉంటాం.
Weight Loss Tips : అధిక బరువు తగ్గలేక అవస్థలా..? ఈ చిన్న వ్యాయామంతో ఈజీగా తగ్గొచ్చు!
దేశ వ్యాప్తంగా కరోనా(Covid 19) కేసులు పెరుగుతున్నాయి. ముఖ్యంగా ఢిల్లీలో భారీ స్థాయిలో నమోదు అవుతున్నాయి.
సంగారెడ్డి జిల్లా కేంద్రం పక్కనే కంది మండలానికి ఎంతో ప్రత్యేకత ఉంది. ఇదే మండలంలో ప్రతిష్టాత్మకమైన ఐఐటీ హైదరాబాద్ తో పాటు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం, ఆర్టిఏ ఆఫీస్, సెంట్రల్ జైలు ఉన్నది.
రుద్రమ చెరువు కళ తప్పింది.నీళ్లు లేక నిట్టూరుస్తుంది. ఫలితంగా పంటల సాగు ప్రశ్నార్థకమైంది. దీంతో రైతాంగం ఆందోళన చెందుతోంది.సూర్యాపేట జిల్లాలోని అతిపెద్ద వాటిలో రుద్రమ చెరువు ఇదొకటి.
తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో నడిరోడ్డుపై ఓ మందు హల్ చల్ చేశారు...
దిశ, వెబ్ డెస్క్ : నటుడు, రాజకీయ విమర్శకుడు ప్రకాష్ రాజ్(Prakash Raj) కు తెలంగాణ బీజేపీ(Telangana BJP) స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. ప్రకాష్ రాజ్ ను బురదలో పందితో పొలుస్తూ పోస్ట్ షేర్ చేసింది. అయితే ప్రధాని నర
సీసీ కెమెరాల ఆధారంగా పది రోజుల్లోనే చోరీ కేసును సిరిసిల్ల పోలీసులు ఛేదించారు. కరీ
ఏపీలో కొవిడ్ వ్యాప్తి పై వైద్యారోగ్య శాఖ అప్రమత్తంగా ఉందని రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్(Health Minister Satya kumar Yadav) తెలిపారు.
బాలీవుడ్ ముద్దుగుమ్మ జాన్వీకపూర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు.
తెలంగాణ రాష్ట్రం వ్యాప్తంగా పార్టీని బలపర్చే లక్ష్యంతో, భీమదేవరపల్లి మండలంలోని ముల్కనూర్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ సమావేశం జరిగింది.
పురుషులకు గడ్డురోజులు.. ఆ కారణంగా మగజాతి మాయం కానుందా.. ?!
బీఆర్ఎస్(BRS) ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(Kavitha) లేఖపై కేంద్రమంత్రి, బీజేపీ తెలంగాణ(BJP Telangana) అధ్యక్షుడు కిషన్ రెడ్డి(Kishan Reddy) స్పందించారు.
హైదరాబాద్లో కీలక పరిణామం చోటు చేసుకోబోతోంది...
ఎన్నికలప్పుడే రాజకీయాలు ఉంటాయని, తెలంగాణ రాష్ట్ర సమగ్రాభివృద్ధే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం. రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవడానికి కేంద్ర ప్రభుత్వంతో సమన్వయంగా పనిచేయాల్సి ఉంటుంది.
ఆస్ట్రేలియాలో భారీ వరదలు(Austrelia Floods) సంభవించి దాదాపు 50 వేల మంది భారతీయులు ఆ వరదల్లో చిక్కుకుపోయారు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas), మారుతి కాంబినేషన్లో రాబోతున్న లేటెస్ట్ సినిమా ‘ది రాజాసాబ్’ (The Rajasaab).
తెలంగాణ రాజకీయాల్లో ఎమ్మెల్సీ కవిత(MLC Kavitha) లేఖ సంచలనంగా మారింది.
‘అమ్మా నేను చిప్స్ దొంగలించలేదు’ అంటూ సూసైడ్ నోట్ రాసి 13 ఏళ్ల బాలుడు ఆత్మహత్య చేసుకున్నాడు.
గ్రామీణ ప్రాంతాల్లో కార్పొరేట్ స్థాయి విద్యను అందించేందుకు లిటిల్ ఫ్లవర్ స్కూల్ యాజమాన్యం ముందుకు రావడం అభినందనీయమని వైరా ఎమ్మెల్యే మాలోత్ రామదాసు నాయక్ అన్నారు.
Home Loan EMI: కొన్ని ప్రభుత్వ బ్యాంకులు గృహ రుణాలపై 8శాతం కంటే తక్కువ వడ్డీ రేట్లను అందిస్తున్నాయి.
Health Tips : పైనాపిల్ జ్యూస్తో ఇది కలిపి తీసుకుంటే చాలు..! దగ్గు, జలుబు, అజీర్తి, గొంతునొప్పి దెబ్బకు పరార్ !
భారత్-పాకిస్థాన్(Bharat-Pak Conflicts) మధ్య ఇటీవలి ఉద్రిక్తతల నేపథ్యంలో.. జైపూర్లోని 'త్యోహార్ స్వీట్స్'(Tyohar Sweets) అనే ప్రముఖ షాప్ తమ మెనూలోని స్వీట్ల పేర్ల నుంచి పాక్ అనే పదాన్ని తొలగించి, దాని స్థానంలో
బెట్టింగ్ యాప్ లపై నిషేధం విధించాలన్న పిటిషన్ పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేసిన సెలబ్రిటీలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ సువార్త ప్రచారకుడు, రాజకీ
కవిత(Kavitha) రాసిన లేఖపై ఇప్పటివరకు స్పష్టత లేదని బీఆర్ఎస్(BRS) ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్(MLC Dasoju Sravan) అన్నారు.
ప్రతి రోజు అరకు కాఫీ తాగండని కేంద్రమంత్రులకు సీఎం చంద్రబాబు విజ్ఞప్తి చేశారు....
ఆసిఫాబాద్ కు చెందిన కొందరు ఊరు ఖాళీ చేయాలని తమను బెదిరిస్తున్నారని ఆసిఫాబాద్ మండలంలోని ఇప్పల్ నౌగాం గ్రామస్తులు చెబుతున్నారు.