నల్లగొండ జిల్లాలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రైతు ధర్నా నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకున్న వేళ పోలీసులు షాక్ ఇచ్చారు.
PM Kisan Mandhan Yojana: కేంద్రంలోని మోడీ సర్కార్ రైతుల కోసం ఎన్నో పథకాలను అమలు చేస్తోంది.
ఇంట్లో ఏ చిన్న శుభకార్యం జరిగినా మహిళలు కచ్చితంగా బంగారు ఆభరణాలు ధరిస్తారు.
నదీ జలాల విషయంలో రాష్ట్ర హక్కలను కాపాడేందుకు సమర్ధవంతంగా పని చేస్తున్నామని పౌర సరఫరాలు, నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Minister Uttam Kumar Reddy) అన్నారు.
భారత క్రికెట్ జట్టులోకి సీనియర్ బౌలర్ అయిన మహ్మద్ షమి తిరిగి వచ్చిన విషయం తెలిసిందే.
ఆయన ఎలాంటి ఆహారం తినరు. కేవలం రోజుకు 10 కప్పుల చాయ్ మాత్రమే తాగుతారు
ఇల్లందు మండలం బొజ్జయిగూడెం గ్రామంలో భద్రాద్రి కొత్తగూడెం ఎస్పీ ఆదేశాల మేరకు డీఎస్పీతో పాటు సీఐ సత్యనారాయణ, ఎస్సైలు, 15 మంది పోలీసులు కార్డెన్ సెర్చ్ నిర్వహించారు.
మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి(Mammootty), అఖిల్, నిర్మాత జార్ట్ చాచన్(George Chachan) కూతురు సింథియాల పెళ్లికి హాజరయ్యారు.
అమెరికాలో హైదరాబాద్ యువకుడి పై దుండగుల కాల్పులు జరపగా యువకుడు మృతి చెందాడు.
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత వైసీపీ (YCP) ముఖ్య నాయకులపై అన్ని జిల్లాల్లో వరుసగా కేసులు నమోదవుతున్నాయి.
ఇటీవల జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన డొనాల్డ్ ట్రంప్.. ఈ రోజు USA అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
అమ్మా, నాన్న క్షమించండి.. బతకాలంటే భయమేస్తోంది అంటూ మెడికల్ కాలేజీ విద్యార్థి(Mediacal College Student) సూసైడ్ నోట్(Suicide Note) రాసి ఆత్మహత్య చేసుకున్నాడు.
షాక్ సర్క్యూట్ తో మూడు షాపులు దగ్ధమైన ఘటన మధిర పట్టణంలో చోటు చేసుకుంది.
టెస్టు క్రికెట్ చరిత్రలో దాయాది పాకిస్థాన్ (Pakistan) అత్యంత అరుదైన రికార్డును నమోదు చేసింది.
అయితే, ఎవరూ ఊహించని విధంగా అతని కుమార్తె దివ్య సత్యరాజ్ రాజకీయాల్లోకి అడుగుపెట్టింది.
యంగ్ హీరోయిన్ పూజా హెగ్డే(Pooja Hegde) తెలుగులో ఒకప్పుడు స్టార్ హీరోల సరసన నటించి ఫుల్ క్రేజ్ సంపాదించుకుంది.
అతి వేగం నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. జనగామ మండలంలోని పెంబర్తి సమీపంలో ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, ఐదుగురికి గాయాలయ్యాయి.
సోషల్ మీడియా(Social Media)లో వైరల్ అయ్యేందుకు కొందరు యువకులు వెర్రీ చేష్టలకు పాల్పడుతున్నారు.
నాగర్ కర్నూలు జిల్లా బల్మూర్ మండలం మైలారం గ్రామంలో సోమవారం తెల్లవారుజాము నుంచి ఉద్రిక్త వాతావరణం నెలకొన్నది.
ఆదివారం మధ్యాహ్నం జరిగిన ఖోఖో ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచులలో భారత జట్లు విజయం సాధించి.. ప్రపంచ విజేతలుగా నిలిచారు.
తిరుమల (Tirumala)లో వైకుంఠ ద్వార దర్శనాలు (Vaikunta Dwara Darshan) ఆదివారంతో ముగిశాయి.
విద్యుత్ ఘాతంతో యువకుడు మృతి చెందిన విషాదకర సంఘటన దంతాలపల్లి మండల కేంద్రంలోని బొడ్లాడ స్టేజి గోప్యా తండాలో చోటు చేసుకుంది.
హైవేపై రన్నింగ్ కారులో మంటలు చేలరేగిన ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా(Yadadri Bhuvanagiri District) చౌటుప్పల్(Choutuppal) లో చోటు చేసుకుంది.
నాందేడ్ - ఆకోలా జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.
బీచ్లో రొమాంటిక్ ఫోజులతో ఫోటోలు దిగి ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశారు
రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ (KTR) మరోసారి ఫైర్ అయ్యారు.
పోలీసు శాఖలో ఇటీవల జరిగిన కొన్ని పరిణామాలు పోలీసు పెద్దలను ఆందోళనకు గురి చేశాయి. అవినీతి ఆరోపణలు, ఫిర్యా దులు శాఖకు అప్రతిష్టని తెచ్చాయి.
డిజిటల్ అరెస్ట్(Digital arrest) పేరుతో వీడియో కాల్ చేసిన స్కామర్లకు(Scamers) ఓ యువకుడు షాక్(Shock) ఇచ్చాడు.
తెలంగాణ రాష్ట్రంలో సంచలనంగా మారిన ఫోన్ ట్యాపింగ్ కేసు వ్యవహారంలో మరో కీలక పరిణామం చోటు చేసుకోనున్నట్లు తెలుస్తుంది.
అధికారాన్ని అడ్డం పెట్టుకొని సిరిసిల్లలో బీఆర్ఎస్ నాయకులు ప్రభుత్వ భూముల ఆక్రమణకు నో ఆప్షన్ అంటూ కొల్లగొట్టారు.
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం సంక్షేమ పథకాల అమలుపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది.
భారతీయ జనతా పార్టీ సంస్థాగత ఎన్నికల నేపథ్యంలో.. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో జిల్లా పార్టీ అధ్యక్షుల మార్పు పై తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
అక్కడ అదిరిపోయే స్టెప్పులు వేస్తూ సందడి చేశారు.
: హన్మకొండ ప్రసూతి ఆస్పత్రిలో సిబ్బంది చేతివాటంతో రోగులు, వారి బంధువులు నరకం చూస్తున్నారు.
ఎన్డీయే కూటమిలో భాగస్వామ్యం అయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి స్వర్ణయుగం మొదలైందని మాజీ ఎంపీ జీవీఎల్ అన్నారు.
నాణ్యత ప్రమాణాలు గాలికి వదిలేస్తారు.. చేసిందే పనిగా చేసుకుంటుపోవడం.. సంబంధిత అధికారులకు సమాచారం ఇవ్వకుండా పనులు ప్రారంభం చేయడం..
బషీరాబాద్ మండల పరిధిలోని ఎక్మయి గ్రామంలోని ప్రభుత్వ భూమిలో అక్రమంగా గనుల తవ్వ కాల్లో బషీరాబాద్ తహశీల్దార్ వెంకటేశ్, స్థానిక ఎస్ఐ పీ శంకర్, పోలీస్ సిబ్బందితో కలిసి డిసెంబర్ 7న తనిఖీలు న
తెలంగాణ బియ్యం ఫిలిప్పీన్స్ దేశానికి ఎగుమతి కానున్నాయి.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అతి తక్కువ కాలంలో ప్రజా అవసరాలు ఏమిటో తెలుసుకొని అమలు చేయాలని నిర్ణయం తీసుకుంది.
దాదాపుగా 15 ఏళ్ల తర్వాత.. కొత్తగా రేషన్ కార్డులు ఇచ్చేందుకు ఉమ్మడి పాలమూరు జిల్లా అధికార యంత్రాంగం ముమ్మరం గా వివరాల సేకరణలో నిమగ్నం అయ్యారు.
‘ఎవరు ఎక్కడ పోతే ఏంటి. బిందాస్.. వాడికేంది.. రంది రవుసు లేదు.. బిందాస్గా ఉన్నాడు’ అనేది సామెత.
ఆడియెన్స్ ఓట్ల ఆధారంగా విజేతను ప్రకటించారు
తాండూరు వ్యాపార కేంద్రంగా ఉండడంతో సైబర్ మోసగాళ్లు ఈ కేంద్రాన్ని అదునుగా చేసుకొని నేరాలకు పాల్పడుతున్నారు.
హైదరాబాద్ మెట్రో రెండో దశలో ప్రభుత్వం సరికొత్త సాంకేతిక ఆవిష్కరణలకు శ్రీకారం చుట్టబోతోంది. ముఖ్యంగా మేడ్చల్, శామీర్పేట్ దిశగా సాగే కారిడార్లు కొత్త రూపురేఖలు సంతరించుకోనున్నాయి.
పల్లెల్లో స్థానిక సంస్థల ఎన్నికల సందడి కనిపిస్తోంది. త్వరలోనే స్థానిక సమరం ఉంటుందని ప్రభుత్వం స్పష్టం చేసిన నేపథ్యంలో అధికారిక ప్రకటన కోసం గ్రామ రాజకీయ నేతలు ఆసక్తిగా
గోల్నాక నుంచి అంబర్పేట వరకు ఫ్లైఓవర్ పనులు నత్తనడకన సాగుతున్నాయి. ఈ పనులు ప్రారంభించి దాదాపు ఆరేళ్లు గడుస్తున్నా.. ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా తయారైంది.
దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు అంతర్జాతీయ ముడి చమురు రేట్లపై ఆధారపడి ఉంటాయి. ఇక ఈ ధరలను ప్రతి నెల ఒకటో తేదీన సవరిస్తుంటారు.
గజం విలువ రూ.2 లక్షలు. కానీ.. అది అసైన్డ్ ల్యాండ్. దానిని దున్నుకోలేరు.. ప్లాట్లు చేసి అమ్మరాదు.. అందులో నిర్మాణాలూ చేపట్టరాదు.
కాప్రా సర్కిల్ పరిధిలోని పలు కాలనీల్లో నిబంధనలను ఉల్లంఘించి అడ్డగోలుగా అక్రమ నిర్మాణాలు చేపడుతున్నా అధికారులు అటువైపు కన్నెత్తి చూడట్లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
సంక్రాంతి ముగిసినప్పటికి తెలుగు రాష్ట్రాలను చలి వదలడం లేదు. ముఖ్యంగా గత రెండు రోజులుగా తెలంగాణలో చలి తీవ్రత కొనసాగుతోంది.
హెచ్ఎండీఎ, మున్సిపల్ అధికారులు, పాలకుల నిర్లక్ష్యం ప్రజలకు శాపంగా మారింది.
భూమి లేని కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా స్కీమ్ తో కాంగ్రెస్ ప్రభుత్వం భరోసా కల్పించనుంది.
ఏదైనా చూస్తే ఏమున్నదనే భావన కలగడం సహజమో, అసహజమో చెప్పలేను కానీ, సృజన ఎంత కష్టమో మనసుపెట్టి చెయ్యి పట్టి రాస్తే తెలుస్తుంది.
నేటి పంచాంగం (20-01-2024)
శూన్య ప్రోటోటైప్ ప్రధానంగా 20-30 కిలోమీటర్ల తక్కువ దూరం ప్రయాణించేందుకు రూపొందించారు.
కోచింగ్ హబ్గా పేరు పొందిన రాజస్థాన్లోని కోటా నగరంలో నీట్, జేఈఈకి ప్రిపేర్ అవుతున్న విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్న విషయం తెలిసిందే.
అజంగఢ్, మౌ జిల్లాలకు చెందిన దాదాపు డజను మంది యువకులు ఉద్యోగం లభిస్తుందనే భ్రమలో ఇరుక్కున్నారు.
తమిళ వెట్రి కజగం ( టీవీకే) చీఫ్ పేరుతో నటుడు విజయ్ ఇటీవల నూతన పార్టీ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.
ఖో ఖో ఆటలో ప్రపంచకప్ గెలుచుకున్న విజేతలకు ప్రధాని మోడీ(PM Modi) శుభాకాంక్షలు(Congratulations) తెలియజేశారు.
'ఈజ్ ఆఫ్ డూయింగ్' అని మోడీ ప్రభుత్వం ఊదరగొడుతోంది. కానీ పదేళ్లలో ప్రవేట్ పెట్టుబడులు రికార్డు స్థాయికి పడిపోయాయి
దిశ, వెబ్ డెస్క్ : బంగ్లాదేశ్(Bangladesh) ఆల్ రౌండర్, ఎంపీ షకీబ్ అల్ హాసన్(Shakib Al Hassan) కు భారీ షాక్ తగిలింది. ఓ కేసులో అరెస్ట్ వారెంట్ జారీ చేసింది ఢాకా కోర్ట్. ఐఎఫ్ఐసీ(IFIC) బ్యాంక్ కు చెందిన 3 లక్షల డాలర్ల
పని గంటల కంటే, ఒక సంస్థలో ఉత్పాదకత కీలకమన్నారు.
ఒలింపిక్ పతక విజేత(Olympic Medalist), జావెలిన్ త్రో స్టార్ ప్లేయర్ నీరజ్ చోప్రా(Neeraj Chopra) ఓ ఇంటి వాడయ్యారు.
అమెరికా(America)లో ఇటీవల టిక్ టాక్(Tik Tok) పై నిషేధం విధించిన సంగతి తెలిసిందే.
అమెరికా నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ సోమవారం ప్రమాణం చేయనున్నారు.
నియోజకవర్గంలో ఎక్కడా తాగునీటి సమస్య లేకుండా చేయాలన్నదే తమ లక్ష్యమని సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి తెలిపారు. ఆదివారం కల్వకుర్తి డివిజన్ పరిధిలోని వెల్దండ మండలం కుప్పగండ్ల గ్రామంలో ఐక
వారం రోజుల క్రితం హైదరాబాద్ నుంచి విజయవాడ(Hyderabad - Vijayawada)కు బంగారు నగలు డెలివరీ చేసేందుకు వెళ్ళిన కారు డ్రైవర్ నగలతో ఉడాయించిన ఘటనలో ఎలాంటి పురోగతి కనిపించడం లేదు.
హన్వాడ మండలంలోని వేపూర్ గ్రామంలో అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో 32 టీమ్ లతో గత పదిహేను రోజులుగా నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్ ఆదివారం నిర్వహించారు.
పార్టీ పటిష్టత కోసం పని చేసిన వ్యక్తి మృతి చెందడం దిగ్భ్రాంతికి గురి చేసిందని మంత్రి నారా లోకేష్(Minister Nara Lokesh) అన్నారు.
పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్న చందంగా రేవంత్ రెడ్డి వ్యవహారం ఉందని బీఆర్ఎస్ఎమ్మెల్యే కేపీ.వేకానంద విమర్శించారు...
గుర్తుతెలియని రైలు బండి కింద పడి గుర్తు తెలియని యువకుడు సుమారు 30 సంవత్సరాల వయసు గల వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఆదివారం మధిరలో చోటుచేసుకుంది.
ఆర్థిక శక్తిగా, ప్రపంచాన్ని ప్రభావితం చేసే స్థాయిలో ఎదుగుతున్న మన దేశ 'భిన్నత్వంలో ఏకత్వాన్ని' ప్రతిబింబించనున్నారు.
ఏపీకి కృష్ణా జలాలను కేసీఆర్ తరలించనే లేదని ఈ విషయంలో మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామని బీఆర్ఎస్ మాజీ ఎంపీ వినోద్కుమార్ అన్నారు..
మండల కేంద్రానికి చెందిన బుర్ర శ్రీధర్ గౌడ్ కుమార్తె బుర్ర నవ్య ఇంట్లో దూలానికి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది.
అర్హులైన ఉపాధి కూలీ కుటుంబాలన్నీంటికి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అందజేస్తామని పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి సీతక్క స్పష్టం చేశారు.
కాళేశ్వరం కర్త కర్మ క్రియగా అన్ని తానే అని చెప్పుకున్న మాజీ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావును విచారణకు పిలవాలని కాళేశ్వరం కమిషన్ నిర్ణయించింది.
ఖోఖో మొదటి ప్రపంచ కప్(KhoKho World Cup) లోనే భారత్(India) అదరగొట్టింది.