ప్రధాని మోడీపై తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క విమర్శలు చేశారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నల్లధనం తీసుకొచ్చి ప్రతి పేద వ్యక్తి అకౌంట్లో వేస్తానని మోడీ గొప్పలు పలికాడని,
లోక్సభ ఎన్నికల వేళ కరీంనగర్ విద్యార్థినులకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది.
ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్రెడ్డిని బదిలీ చేయాలంటూ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి కార్యాలయంలో బీజేపీ నేతలు మరోమారు ఫిర్యాదు చేశారు...
లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి ఓటేస్తే రిజర్వేషన్లన్నీ బంద్ అవుతాయని సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆర్ఎస్ఎస్ సూచన మేరకు మోడీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నదన్నారు.
సౌత్ కొరియాలో జరుగుతున్న పారా షూటింగ్ వరల్డ్ కప్లో భారత పారా షూటర్ మోనా అగర్వాల్ మెరిసింది.
ప్రజల సమస్యలే ఎజెండాగా, కాంగ్రెస్, బీజేపీ మోసాలను ఎండగడుతూ
రాష్ట్ర ప్రజలు మార్పు కోరుకుంటున్నారని పవన్ కల్యాణ్ తెలిపారు. ..
పార్లమెంట్ ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థులను గెలిపించునేందుకు గానూ బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా మరోసారి రాష్ట్రానికి రానున్నారు.
తెలంగాణ ప్రాంతంలో సాహిత్య చైతన్యానాకి పాదులు వేసిన ఘనత సురవరం ప్రతాపరెడ్డికి దక్కుతుందని రాష్ట్ర ప్రణాళికసంఘం ఉపాధ్యక్షుడు జిల్లేల చిన్నారెడ్డి అన్నారు.
సీఎం జగన్పై ప్రతిపక్ష నాయకుల విమర్శలేమో గాని సొంత చెల్లెళ్లు చేస్తున్న ఆరోపణలు ఆయన ఇమేజ్ను దెబ్బతీస్తున్నాయి.
మండల పరిధిలోని నారాయణపురం గ్రామంలో గుర్తు తెలియని వ్యక్తులు వరి కొయ్యలకు అంటించిన నిప్పు క్రమేపి వ్యాపించి సమీపంలో కేఆర్సీపురం గ్రామంలోని డబుల్ బెడ్ రూం కాలనీని ఒక్కసారిగా చుట్టూ ము
లోక్సభ ఎన్నికలకు ఎలక్షన్ మేనేజ్ మెంట్ కమిటీని నియమించారు. గురువారం ఏడుగురు సభ్యులతో కూడిన కమిటీని ఏఐసీసీ సెక్రటరీ, తెలంగాణ కాంగ్రెస్ ఇన్చార్జీ దీపాదాస్ మున్షీ ఆదేశాల మేరకు ఎమ్మెల్స
కాంగ్రెస్ పార్టీవి వారెంటీ లేని ఆరు గ్యారెంటీలు అని, అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ మోసపు మాటలు నమ్మి ప్రజలు ఓట్లు వేస్తే వంద రోజులు దాటినా అమలు చేయలేదని, త్వరలో జరగబోయే పార్లమెంటు ఎన్
అసెంబ్లీ ఎన్నికలకు ముందు పార్టీని వీడి బీఆర్ఎస్ లో చేరిన కాంగ్రెస్ నేత ప్రదీప్ గౌడ్ గురువారం తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరడం తో దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి అనుచర వర్గం తీవ్ర స్
10 ఏళ్లు అధికారాన్ని అడ్డం పెట్టుకొని అడ్డగోలుగా సంపాదించిందంతా కక్కాల్సిందే నని, పార్లమెంట్ ఎన్నికల అనంతరం బీఆర్ఎస్ దుకాణం మూసుకోవాల్సిందేనని మునుగోడు ఎమ్మెల్యే భువనగిరి పార్లమెంట
మెదక్ జిల్లాను అన్ని రంగాలలో అభివృద్ధి పథకంలో తీసుకెళ్లిన దివంగత మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ వారసునిగా మీ బడుగు బలహీన వర్గాల ముద్దుబిడ్డనైన తనను ఆశీర్వదించి అధిక మెజార్టీతో గెలిప
చైనాలో జరుగుతున్న ఆర్చరీ వరల్డ్ కప్ స్టేజ్-1 టోర్నీలో తెలుగు కుర్రాడు ధీరజ్ బొమ్మదేవర సత్తాచాటాడు.
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రకటించినపై మూడు రాజధానులపై టీడీపీ అధినేత చంద్రబాబు పంచ్లు వేశారు. ...
దిశ, నేషనల్ బ్యూరో : ప్రధానమంత్రి నరేంద్రమోడీ మరోసారి కాంగ్రెస్పై ధ్వజమెత్తారు.
బుల్లితెర యాంకర్గా ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చిన అనసూయ.. ప్రస్తుతం వెండితెరపై కూడా దూసుకుపోతోంది.
సార్వత్రిక ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడిన నాటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది.
తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు సోషల్ మీడియా వేదికగా వార్ నడుస్తూనే ఉంటుంది. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూనే ఉంటాయి.
గన్నవరం నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ అభ్యర్థి,మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ నామినేషన్ ర్యాలీలో అపశృతి చోటు చేసుకుంది.
ప్రజల సంక్షేమమే ప్రధాన ధ్యేయంగా సీఎం రేవంత్ రెడ్డి పని చేస్తున్నారని నారాయణపేట ఎమ్మెల్యే పర్ణిక రెడ్డి అన్నారు.
మతతత్వ శక్తులను తరిమికొట్టాలని సీఎం రేవంత్రెడ్డి పిలుపునిచ్చారు.
సముద్ర తీరంలో సెలవులు గడపడం ఎవరికీ ఇష్టం ఉండదు చెప్పండి.
దిశ, నేషనల్ బ్యూరో : ఢిల్లీ హైకోర్టు ఓ కేసు విచారణ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసింది.
ఐఐటీ, ఎన్ఐటీలో ప్రవేశం కోసం 2023-24 సంవత్సరంలో నిర్వహించిన జేఈఈ మెయిన్స్ ఎంట్రెన్స్లో బీసీ గురుకుల పాఠశాల విద్యార్థులు అధిక సంఖ్యలో అర్హత సాధించారు.
పాలమూరు జిల్లాను బీజేపీ, బీఆర్ఎస్ పార్టీ అభివృద్ధి చేయకుండా ఆగం చేశారని, పాలమూరు జిల్లా ఆత్మగౌరవాన్ని నరేంద్ర మోడీకి తాకట్టు పెట్టకుండా ప్రతి ఒక్కరూ కాంగ్రెస్ పార్టీకి ఓటు వెయ్యాలని
తమది ఆర్ఎస్ఎస్ భావజాలమని గొప్పగా చెప్పుకుంటామని, అదే కాంగ్రెస్ భావజాలమేంటో ఆ పార్టీ నేతలు చెప్పాలని మాజీ ఎమ్మెల్సీ రాంచందర్రావు ఫైరయ్యారు.
మానవత్వానికి ఎల్లలు లేవని మరోసారి రుజువైంది. సమాజంలో ఇంకా మానవత్వం ఉందని చెన్నైలో జరిగిన ఓ ఘటనే సాక్ష్యం.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల కేంద్రంలో బీజేపీ ఎంపీ అభ్యర్థి తాండ్ర వినోద్ రావు గురువారం రోడ్ షో నిర్వహించారు.
మే13న జరగబోయే ఎన్నికలు దేశానికి ఎవరు ప్రధాని కావాలో నిర్ణయించే ఎన్నికలని, ప్రజలంతా ఆలోచించి ఓటు వేసి మోదీని మరోసారి ప్రధానిని చేయాలని బిజెపి సికింద్రాబాద్ పార్లమెంట్ అభ్యర్థి జి.కిషన్
బీఆర్ఎస్ హయాంలో ప్రగతి భవన్ వద్ద గద్దర్కు జరిగిన అవమానాన్న గుర్తుచేసుకొని కేసీఆర్పై సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఏటీఎం సెంటర్ కు వచ్చిన ఓ మహిళకు పిన్ జనరేషన్ చేస్తానంటూ
నిజామాబాద్ పార్లమెంట్ బరిలో ఉండేందుకు చాలా మంది పోటీ పడ్డారు.
లైంగిక దాడికి గురైన బాలికకు వికారాబాద్ జిల్లా లీగల్ చైల్డ్ ప్రొటెక్షన్ అధికారులు అండగా నిలిచారు.
సార్వత్రిక ఎన్నికలు 2024 కి ఏప్రిల్ 25వ తేదీ నామినేషన్లకు ఆఖరి రోజు కావడంతో ప్రధాన పార్టీల సభ్యులందరూ నామినేషన్లు వేయడానికి పోటీపడ్డారు.
తెలంగాణ అసెంబ్లీలో మన సత్తా చాటిన కాంగ్రెస్ పార్టీ ఈ పార్లమెంట్ ఎన్నికల్లో పవరేంటో చూపించడానికి సిద్దమైంది.
హైదరాబాద్ లోక్ సభ స్థానం ఎంఐఎంకు కంచుకోట. ఒవైసీ బ్రదర్స్దే అక్కడ హవా.
2025లో చేపట్టబోయే నియామకాల పోటీ పరీక్షల తేదీలకు చెందిన ప్రత్యేక చార్ట్ను యూపీఎస్సీ విడుదల చేసింది.
సీఎం జగన్ మరోసారి జనాల్లోకి వెళ్లనున్నారు....
ఎన్నికల వేళ ఈసీ సంచలన నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ సౌత్ జోన్ డీసీపీగా స్నేహా మెహ్రాను ఎన్నికల సంఘం నియమించింది.
ప్రముఖ లగ్జరీ వాహనాల తయారీ కంపెనీ BMW ఇండియాలో కొత్తగా ఈవీ కారును విడుదల చేసింది. దీని పేరు i5 M60 xDrive ఎలక్ట్రిక్ సెడాన్.
ప్రమాదవశాత్తు చెరువులో పడి బాలుడు మృతి చెందిన సంఘటన బుధవారం సాయంత్రం చోటు చేసుకుంది.
రాష్ట్రంలో పేదల బంగారు భవిష్యత్తుకు ఈ ఐదేళ్లలో సీఎం జగన్ మోహన్రెడ్డి గట్టి పునాదులు వేశారని, మరొక్క అవకాశం ఇస్తే ఆ పునాదుల మీద బహుళ అంతస్తుల సౌధాన్ని నిర్మిస్తారని రాష్ట్ర వైద్య, ఆరో
12వ తరగతి ఉత్తీర్ణత సాధించిన తర్వాత విద్యార్థులకు అనేక ఎంపికలు ఉంటాయి.
పోలింగ్ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండాలని విజ్ఞప్తి చేశారు.
బీజేపీకి కార్యకర్తలే పునాదిరాళ్లని, మా కార్యకర్తలు తలుచుకుంటే ముఖ్యమంత్రి అభ్యర్థులను కూడా మట్టి కరిపించిన ఘన చరిత్ర మా కార్యకర్తలదని కామారెడ్డి ఎమ్మెల్యే కాటేపల్లి వెంకటరమణారెడ్డ
మెగాస్టార్ చిరంజీవి చిన్న కూతురు శ్రీజ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
పాకిస్తాన్ మహిళా క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ బిస్మా మరూఫ్ అనూహ్యంగా అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించింది.
విశాఖ జిల్లా మాడుగుల టీడీపీకి మరో భారీ షాక్ తలిగింది...
రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో చేవెళ్లలో రెండోసారి ఎంపీగా గెలిచి కాంగ్రెస్ జెండా ఎగురవేస్తామని ఎంపీ రంజిత్ రెడ్డి అన్నారు.
ఐపీఎల్-2024లో భాగంగా హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం వేదికగా సన్రైజర్స్ హైదరాబాద్, బెంగళూరు రాయల్ చాలెంజర్స్ జట్లు తలపడబోతున్నాయి.
నరేంద్ర మోడీని మరోసారి ప్రధాని గా గెలిపిస్తేనే దేశానికి ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని మహేశ్వరం నియోజకవర్గ ఇంచార్జి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అందెల శ్రీరాములు యాదవ్ అన్నారు.
దిశ,వెబ్డెస్క్: ఏపీ సీఎం జగన్ పులివెందులలో గురువారం నామినేషన్ వేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో భారీ సంఖ్యలో ప్రజలు, అభిమానులు సీఎం జగన్కు ఘన స్వాగతం పలికారు. సీఎం పులివెందుల పర్యటన అభి
గన్ మిస్ఫైర్ అయిన ఘటనలో ఒక కానిస్టేబుల్ మృతి చెందగా, మరోక పోలీసు గాయపడిన సంఘటన తాజాగా చోటు చేసుకుంది.
అపర అయోధ్య గా భాసిల్లుతున్న ఇల్లందకుంట మండల కేంద్రంలో
ప్రస్తుతం గ్లామర్ ఫీల్డ్ ఫుల్ ఎంటర్టన్మైంట్ మాత్రమే కాదు, బోల్డ్ ఎక్స్పోజింగ్లకు కేరాఫ్ అడ్రస్ కూడా. ఒకప్పటిలా ఒంటినిండా దుస్తులతో సంప్రదాయ బద్ధంగా నటిస్తామనే హీరోయిన్లు ఇక్కడ సక్
దిశ, నేషనల్ బ్యూరో : దేశంలో సార్వత్రిక ఎన్నికల రెండో విడత పోలింగ్ శుక్రవారం జరగనుంది.
బీఆర్ఎస్ ప్రభుత్వ పదేళ్ల పాలనలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నీలం మధుముదిరాజ్ అన్నారు.
ఖమ్మం పార్లమెంట్ అభ్యర్థిపై రాజ్యసభ ఎంపీ రేణుకా చౌదరి కీలక వ్యాఖ్యలు చేశారు. గురువారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. రఘురామిరెడ్డి చాలా మంచి అభ్యర్థి అని ప్రశంసించారు.
ఐఐటీ, ఎన్ఐటీలో ప్రవేశం కోసం 2023 -24లో నిర్వహించిన జెఈఈ మెయిన్స్ ప్రవేశ పరీక్షలో బీసీ గురుకుల పాఠశాల విద్యార్థులు అధిక సంఖ్యలో అర్హత సాధించడం హర్షనీయమని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నార
ఈ ఏడాది జరుగుతున్న లోక్సభ ఎన్నికలు ప్రపంచంలోనే అత్యధికంగా రూ. 1.35 లక్షల కోట్లు దాటనున్నాయి.
లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో మహబూబ్ నగర్ పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించి ఏమైనా సందేహాలు, సమస్యలు, ఫిర్యాదులు ఉంటే భారత ఎన్నికల కమిషన్ నియమించిన
సీఎం జగన్పై దాడి కేసులో నిందితుడు సతీశ్కు తొలి రోజు పోలీసుల కస్టడీ ముగిసింది....
దేశీయ విమానయాన సంస్థ ఇండిగో తన నెట్వర్క్ పరిధిని మరింత విస్తరించడానికి కొత్తగా 30 ఎయిర్బస్ A350-900 విమానాల కోసం ఆర్డర్ చేసింది.
మతాల పేరుతో ప్రజల మధ్య చిచ్చు పెడుతున్న పార్టీలకు చమరగీతం పాడాలని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి, బడంగ్ పేట్ మేయర్ చిగిరింత పారిజాత నర్సింహారెడ్డి అన్నారు
దేశంలో ఒక మతం ప్రతిపాదికంగా ఇచ్చే రిజర్వేషన్ లు చెల్లవని సుప్రీం కోర్టు ఎన్నడో చెప్పిందని, దేశ హోం మంత్రి అమిత్ షా చాలా బహిరంగ సభల్లో ముస్లింలకు రిజర్వేషన్ లు తీసివేస్తామని ప్రకటించార
ఢిల్లీ క్యాపిటల్స్ పేసర్ రసిఖ్ సలాం దార్ను ఐపీఎల్ నిర్వాహకులు మందలించారు.
ఏపీ ఓపెన్ స్కూల్ సొసైటీ పదో తరగతి, ఇంటర్ పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాలను పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేష్ కుమార్ గురువారం విడుదల చేశారు.
స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం మ్యారేజ్ లైఫ్ ఎంజాయ్ చేస్తుంది.
టాలీవుడ్ యంగ్ బ్యూటీ ఆదా శర్మ ‘హార్ట్ ఎటాక్’ మూవీతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది.
‘ఒక్క నిమిషం ఆలస్యం’ నిబంధన ఎన్నో జీవితాలను తలక్రిందులను చేసిన సంఘటనలు ఉన్నాయి.
కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవకతవకలపై ప్రజాభిప్రాయాన్ని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది.
బిహార్ రాష్ట్ర రాజధాని పాట్నలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. గురువారం సాయంత్రం పాట్నా నగరంలోని ఓ హోటల్లో ఒక్కసారిగా భారీ స్థాయిలో మంటలు చెలరేగాయి.
వైసీపీ ప్రభుత్వాన్ని పాతాళానికి తొక్కేద్దామని రాజంపేట ఓటర్లకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు....
టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్, మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురువారం పరామర్శించారు.
తెలంగాణలో ఇంటర్ ఫలితాల అనంతరం విద్యార్ధులు ఆత్మహత్య చేసుకొని చనిపోవడంపై ఏసీబీ డైరెక్టర్ జనరల్, ఐపీఎస్ సీవీ ఆనంద్ ఎమోషనల్ ట్వీట్ చేశారు.
రాబోవు పార్లమెంట్ ఎన్నికల్లో ఆదివాసీ, గిరిజన వర్గాల మద్దతు కాంగ్రెస్ పార్టీకేనని నేషనల్ ట్రైబల్ ఫెడరేషన్ రాష్ట్ర శాఖ ప్రకటించింది.
రోజురోజుకు రాజకీయాల్లో చిత్ర విచిత్రాలు చోటుచేసుకుంటున్నాయి.
బెల్లం ఎక్కడుంటే ఈగలు అక్కడ వాలిన చందంగా అధికారం
విశ్వాసంలో కుక్కను మించిన జంతువు లేదంటారు. విశ్వాసపాత్రుడిగా ఉండే శునకం యజమాని కోసం తన ప్రాణాలను సైతం లెక్కచేయని ఘటనలు చాలానే చూశాం.
భారత్లో గత ఏడాది మణిపూర్లో హింస చేలరేగిన విషయం తెలిసిందే. అయితే దీని ఆధారంగా భారత్లో చాలా మానవ హక్కుల ఉల్లంఘనలు జరిగాయని అమెరికా ఒక నివేదికను విడుదల చేసింది.
మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆహారం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించడం చాలా అవసరం.
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తు లేదని, వంద రోజుల్లోనే పాలన ప్లాప్ అయిందని ఎంపీ, మహబూబ్ నగర్ పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి మన్నె శ్రీనివాస్ రెడ్డి అన్నారు.