రాష్ట్రంలోని వివిధ విశ్వవిద్యాలయాల్లో పీజీ, 5 సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే టీజీ సీపీగెట్ 2025 పరీక్షకు
కర్ణాటక(Karnataka) హైకోర్టు ఆదేశాల మేరకు ఆ రాష్ట్రంలో బైక్ టాక్సీ సర్వీసులు ఆగిపోనున్నాయి.
ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం(Telangana Government) భారీ శుభవార్త చెప్పింది.
పవర్ స్టార్ పవన్ కల్యాణ్(Pawan Kalyan) అప్కమింగ్ ప్రాజెక్ట్స్లో హరిహర వీరమల్లు ఒకటి.
పవన్ కల్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ (Renu Desai) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు.
ఖమ్మంలో కరోనా కేసు నమోదు అయినట్టు తెలుస్తోంది. సూర్యాపేట జిల్లా ఆత్మకూరు మండలంలోని బొప్పరం గ్రామానికి చెందిన బుచ్చమ్మ (75) కాళ్లకు వాపులు ఉంటే నగరంలోని ఓ ఆసుపత్రిలో అడ్మిట్ అయింది.
క్రిస్ గేల్ రికార్డు బద్దలు కొట్టిన కివీస్ కుర్రాడు. టీ20 మ్యాచ్లో అత్యధిక సిక్సర్లు కొట్టిన ఫిన్ అలెన్.
ప్రస్తుతం వానకాలం దృష్ట్యా ప్రజల ఆరోగ్యం పట్ల అప్రమత్తం కావాలని అధికారులకు ప్రభుత్వం సూచించింది. ముఖ్యంగా వానకాలంలో అంటు వ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు
ఇల్లందు మండలం అందుగుల బోడు సమీపం లో గుండాల ప్రధాన రహదారి పై శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదం ఇల్లందుకు చెందిన సింగరేణి కార్మికుడు దుర్మరణం పాలయ్యాడు.
జైలు లో కలిసిన స్నేహం మత్తు దందా చేసే ముఠా ఏర్పాటుకు వేదికైంది. జైలు నుంచి బయటికి వచ్చిన తర్వాత డ్రగ్స్ దందా చేస్తున్న ఐదుగురు సభ్యుల ముఠాను శుక్రవారం హైదరాబాద్ యాంటీ నార్కోటిక్ బ్యూరో
మంత్రులు, తమ పార్టీ ఎంపీలకు ఏపీ సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఈ నెల 23 నుండి పార్టీ నేతలు, ముఖ్యనేతలు ప్రజల్లోకి వెళ్లాలని సూచించారు.
మద్యం మత్తుతో డ్రైవింగ్ చేసిన ట్రక్ డ్రైవర్ నిండు ప్రాణాన్ని బలిగొన్నాడు. తప్పుడు దారిలో వేగంగా వెళ్లి ఎంతో భవిష్యత్ ఉన్న యువకుడి మృతికి కారణమయ్యాడు.
ముస్లింలకు అత్యంత పవిత్రమైన మొహర్రంకు ప్రభుత్వం నిధులు విడుదల చేయాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు.
అగ్రిగోల్డ్ స్కాం(Agrigold Scam)లో మోసపోయిన 19 లక్షల మంది బాధితులకు న్యాయం చేసేందుకు ఈడీ (ED) చురుగ్గా పని చేస్తోంది.
మనస్తాపంతో దంపతులు పురుగుల మందు సేవించి ఆత్మహత్యాయత్నం చేసుకున్న సంఘటనలో భార్య చికిత్స పొందుతూ మృతి చెందిన సంఘటన గురువారం రాత్రి చోటు చేసుకుంది.
మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan) ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలు అనౌన్స్ చేస్తూ ఫ్యాన్స్ను ఫుల్ ఖుష్ చేస్తున్నాడు.
మండలంలోని వెంకటయ్యపల్లి గ్రామంలో జూన్ 8, 2025న జరిగిన భారీ దొంగతన ఘటనలో పోలీసులు ఇద్దరిని అరెస్ట్ చేసి, 20 తులాల బంగారు ఆభరణాలు, 25 తులాల వెండి, ఒక మోటార్సైకిల్, సెల్ఫోన్ను స్వాధీనం చేసుకున
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హనీమూన్ మర్డర్ కేసు(Honeymoon Murder Case) గురించి తెలిసిందే.
రాష్ట్రవ్యాప్తంగా వివిధ సంక్షేమ పథకాలు సన్న బియ్యం, రైతు బంధు, రైతు భరోసా, బోనస్ ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం, తదితర పేదల సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తున్న ఏకైక ప్రభుత్వం ఇందిరమ్మ
అల్లుడు గుండె పోటుతో మృతి చెందిన సమాచారం ఫోన్ లో తెలిసిన వెంటనే అత్తా షాక్ కు గురై మృతి చెందిన డబుల్ విషాద ఘటన మెదక్ పట్టణంలో శుక్రవారం జరిగింది.
ఏటీఎం కేంద్రాల్లో నగదు తీసుకోవడానికి వచ్చిన వారి నుంచి చాకచక్యంగా ఏటీఎం కార్డులు తస్కరించి, పిమ్మట డబ్బులు డ్రా చేసి జల్సాలు చేస్తున్న దొంగను జనగామ పోలీసులు అరెస్టు చేశారు.
స్క్వాట్స్ అనేది తుంటిని తగ్గించి, తిరిగి నిలబడటం వంటి బలపరిచే వ్యాయామం.
దిశ, సిటీక్రైం : హైదరాబాద్ పై పార్థి గ్యాంగ్ కన్నెసింది. మధ్యప్రదేశ్ కు చెందిన ఈ గ్యాంగ్ లోని 23 మంది నగరానికి 20 రోజుల ముందు వలస వచ్చి తిష్ట వేశారు. జూబ్లీహిల్స్ ప్రాంతంలోని గంధపు చెక్కల చె
గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన కేసును కొట్టివేయాలని సీఎం రేవంత్ రెడ్డి వేసిన పిటిషన్ పై హైకోర్టులో విచారణ జరిగింది.
సినిమా(Tollywood) రంగాన్ని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం అందిస్తున్న ప్రతిష్టాత్మక 'తెలంగాణ గద్దర్ ఫిలిం అవార్డులు'(Gaddar Awards) అందుకోబోతున్న నటీనటులు, దర్శకులు, నిర్మాతలు, సంగీత, సాహిత్యకారులు, సాం
ఆసియా కప్కు అర్హత సాధించేందుకు భారత ఫుట్బాల్ జట్టు కష్టపడటంపై మాజీ కెప్టెన్ బైచుంగ్ భుటియా ఆవేదన వ్యక్తంచేశాడు. ఏఐఎఫ్ఎఫ్ ప్రక్షాళన జరగాలని డిమాండ్ చేశాడు.
మండల పరిధిలోని గూడూరు గ్రామ శివారులో శుక్రవారం సాయంత్రం పిడుగుపాటుతో మహిళ మృతి చెందగా, ఒకరికి గాయాలయ్యాయి
పవర్ స్టార్ పవన్ కల్యాణ్(Pawan Kalyan) కెరియర్లో కల్ట్ క్లాసిక్గా నిలిచిన చిత్రం తొలిప్రేమ(Tholi Prema Movie).
తెలంగాణ ప్రభుత్వం విద్యార్థులకు మరో గుడ్ న్యూస్ తెలిపింది.
ఫ్యామిలీ ఎమర్జెన్సీతో ఇంగ్లండ్ నుంచి గంభీర్ ఇంటికి వచ్చేశాడు. తొలి టెస్టు ముందే తిరిగి లండన్ వచ్చేస్తాడా?
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు నోటీసులు ఇవ్వడంపై ఎమ్మెల్సీ కవిత స్పందించారు. రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు నోటీసులు జారీ చేశారని
ఏలూరు వన్టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక ఇంట్లో చోరీ జరిగింది. ఈ విషయం ఆలస్యంగా వెలుగు చూసింది.
ప్రధాని నరేంద్ర మోడీ(Narendra Modi)కి ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు(Israeli PM Netanyahu) ఫోన్ చేశారు. ఇరాన్పై దాడి, అనంతర పరిస్థితులను వివరించారు.
అహ్మదాబాద్ విమాన ప్రమాదం(Ahmedabad Plane Crash) టాటాల చరిత్రలోనే తీవ్ర విషాదమని టాటా ఛైర్మన్ చంద్రశేఖరన్(TATA Chairman ChandraShekharan) ఆవేదన వ్యక్తం చేశారు.
సాధారణంగా ఖర్జూరాల గురించి వినే ఉంటారు. కానీ అమెరికా ఖర్జూరాల గురించి చాలా తక్కువ మందికి తెలిసుంటుంది.
మండలానికి చెందిన గేడం సోమేశ్వర్ (౩౦) శుక్రవారం బైక్ ఢీకొని మృతి చెందగా కొమురం మాల్కు అనే వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి.
సిద్దిపేట అర్బన్ మండలంలోని వెల్కటూర్ గ్రామంలో ఉన్న మారకమ్మ విగ్రహం 800 సంవత్సరాల పూర్వం నాటిదని విగ్రహం పీఠం మీద చెక్కిన శాసనం ద్వారా తెలుస్తోందని కొత్త తెలంగాణ చారిత్రక బృందం సభ్యుడు
సీఎం రేవంత్ రెడ్డి సర్కారు అన్ని వర్గాల ప్రజలను మోసం చేశాడని మాజీ మంత్రి ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు అన్నారు.
పాఠశాలల పునః ప్రారంభంతో పిల్లలు పాఠశాలలకు పరిగెత్తే సమయం ఆసన్నమయింది. ప్రభుత్వ పాఠశాలలు ప్రొఫెసర్ జయశంకర్-బడిబాట లాంటి కార్యక్రమాలతో ప్రైవేట్ స్కూల్ లకు ధీటుగా ప్రచారాలను నిర్వహించ
మల్కాజ్గిరి జిల్లా నూతన కలెక్టర్ గా మిక్కిలినేని మను చౌదరి బాధ్యతలు చేపట్టారు
అహ్మదాబాద్ లో గురువారం ఘోర విమాన ప్రమాదం(Ahmedabad Plane Crash) జరిగిన విషయం తెలిసిందే.
కన్నడ బ్యూటీ శ్రీనిధి శెట్టి (Srinidhi Shetty) ‘కేజీఎఫ్’ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది.
ఏపీలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం గురువారం నుంచి తల్లికి వందనం పథకం అమలు చేస్తున్న విషయం తెలిసిందే.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas), డైరెక్టర్ మారుతి (Maruthi) కాంబోలో వస్తు్న్న లేటెస్ట్ మూవీ ‘ది రాజాసాబ్’ (The Raja Saab).
తిరుమల లడ్డూ ప్రసాదంపై సోషల్ మీడియా అసత్య ప్రచారం జరుగుతోందని టీటీడీ ఆగ్రహం వ్యక్తం చేసింది. నవీన్ కుమార్ అనే వ్యక్తి సోషల్ మీడియాలో చేస్తున్న ప్రచారాన్ని ఖండించింది.
అహ్మదాబాద్ ఘోర విమాన ప్రమాదం(Ahmedabad Plane Crash)పై ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్(David Warner) సంచలన ప్రకటన చేశారు.
గుడిపల్లి మండలం కి చెందిన కేషనేనిపల్లి తండా చెందిన జటోతూ ఝాన్సీ ఈనెల 6న 8 నెలల గర్భం తో ఆసుపత్రికి వచ్చింది. ఆమెను పరిశీలించి న డాక్టర్లు వార్డులో ఉంచారు. ఆమెకు కొంత కడుపునొప్పి తీవ్ర తరం
తనిఖీ అనంతరం నివేదిక సమర్పించాలని స్పష్టం చేసింది.
సీరియల్స్ ద్వారా వచ్చిన మృణాల్ ఠాకూర్(Mrunal Thakur) అనతి కాలంలోనే క్రేజీ బ్యూటీగా మారిపోయింది.
చాలా మంది నది ఒడ్డున, సరస్సు, పార్కు, ఇతర అందమైన ప్రదేశాల్లో కుటుంబాలతో కలిసి ఆనందంగా గడపడానికి విహారయాత్రకు వెళుతుంటారు.
Kids and Parenting : ఆటలే కాదు.. మీ చిన్నారులకు పొదుపు పాఠాలు కూడా నేర్పండి..!
ఫార్ములా-ఈ కార్ రేసు కేసు(Formula-E Race Case)లో బీఆర్ఎస్ నేత కేటీఆర్(KTR)కు ఏసీబీ నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే.
ఇరాన్, ఇజ్రాయెల్(Iran vs Israel) ఉద్రిక్తతలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) స్పందించారు.
ఉన్న ఊరిలో ఉపాధి లేక బతుకుదెరువు కోసం పరాయి దేశం పోతే అక్కడ కూడా సరైన ఉపాధి లేక జీవితం మీద విరక్తి చెంది యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన విషాదం నింపింది.
తమిళం నుండే కన్నడ పుట్టింది అంటూ కమల్ హాసన్ చేసిన వ్యాఖ్యలతో కర్నాటక ఫిల్మ్ చాంబర్ ఆ సినిమా విడుదలను బ్యాన్ చేసిన సంగతి తెలిసిందే. దీంతో చిత్రయూనిట్ సుప్రీంకోర్టును ఆశ
సర్పంచ్ ఎన్నికలపై మంత్రి సీతక్క కీలక వ్యాఖ్యలు చేశారు.
ఎముక క్యాన్సర్ అనేది అరుదైన కానీ తీవ్రమైన వ్యాధి. ఇది నిశ్శబ్దంగా కనిపిస్తుంది.
కాంగ్రెస్ ప్రభుత్వానికి బీఆర్ఎస్(BRS) వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్(KTR) స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.
నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్ (IIRF) 2025 నివేదిక ప్రకారం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఐదో స్థానంలో నిలిచింది.
చేపలు పట్టేందుకు వెళ్లి ప్రమాదవశాత్తు కాలు జారి చెరువులో పడి విద్యార్థి మృతి చెందిన ఘటన అల్లాదుర్గం మండలంలోని అప్పాజీపల్లి గ్రామంలో చోటుచేసుకుంది.
ఒడిశా(Odisha)లో శుక్రవారం మధ్యాహ్నం నుంచి మావోయిస్టులకు(Maoists), బలగాలకు ఎదురు కాల్పులు(Firing) జరుగుతున్నాయి.
అహ్మదాబాద్(Ahmedabad) విమాన ప్రమాదం ఘటన దేశ వ్యాప్తంగా కలకలం రేపింది.
ఓ గ్యాస్ బంక్ లో వెల్డింగ్ చేస్తుండగా మంటలు చెలరేగి ఇద్దరి కార్మికులకు తీవ్ర గాయాలైన ఘటన రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హైదర్ గూడలో చోటుచేసుకుంది.
అభివృద్ధి పనుల్లో ఆదర్శంగా ఖమ్మం నగరాన్ని తీర్చిదిద్దుతామని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, చేనేత జౌళి శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వర రావు అన్నారు.
Beauty Tips : చిన్న వయసులో వృద్ధాప్య ఛాయలా..? యంగెస్ట్ లుక్స్ కోసం టిప్స్ ఇవిగో..!
సంగారెడ్డి జిల్లా నూతన కలెక్టర్ గా పి. ప్రావీణ్య బాధ్యతలు స్వీకరించారు. శుక్రవారం సాయంత్రం సంగారెడ్డి ఐబీ గెస్ట్ హౌస్ కి చేరుకున్న నూతన జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య కు
మెగా డాటర్ నిహారిక(niharika) చేసింది తక్కువ సినిమాలే అయినప్పటికీ స్టార్ హీరోయిన్ అంత పాపులారిటీ దక్కించుకుంది.
అహ్మదాబాద్ ప్రమాద మృతులకు గూగుల్ నివాళి అర్పించింది.
అహ్మదాబాద్ లో గురువారం ఘోర విమాన ప్రమాదం(Ahmedabad Plane Crash) జరిగిన విషయం తెలిసిందే.
హైదరాబాద్(Hyderabad)లోని తార్నాకలో గల విజయ డైరీ(Tarnaka Vijaya Dairy)లో భారీ పేలుడు(Explosion) సంభవించింది.
హనీమూన్ మర్డర్ కేసు దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. పూజల పేరుతో మేఘాలయలోని మారుమూల ప్రాంతానికి తీసుకెళ్లి సోనమ్ తన భర్త రాజాను
మండలంలోని బ్రాంచ్ పోస్ట్ మాస్టర్లు పంపిణీ చేసిన పింఛన్లలలో అవకతవకలు జరిగాయని దిశపత్రికలో వచ్చిన కథనంపై శుక్రవారం డీఆర్డీఏ అధికారులు విచారణ జరిపారు.
రాష్ట్రవ్యాప్తంగా టెంపుల్ టూరిజాన్ని విస్తృతంగా ప్రోత్సహించాలని తెలంగాణ దేవాదాయ, ధర్మాదాయ, అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ(Minister Konda Surekha) పేర్కొన్నారు.
ఈశ్వర్ సినిమాతో సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు.
తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అందిస్తున్న గద్దర్ సినీ అవార్డుల ప్రదానోత్సవ వేడుకలు రేపు (శనివారం) జరగనున్నాయి.
మధ్యప్రాచ్యంలో పెరుగుతున్న ఉద్రిక్తతల కారణంగా పెట్టుబడిదారులు సురక్షిత పెట్టుబడిగా బంగారంవైపు మొగ్గుచూపారు
పెద్దపల్లి(Peddapalli) జిల్లా కేంద్రంలో నేడు రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిMinister Ponguleti Srinivas Reddy) డబుల్ బెడ్రూం ఇళ్లను ప్రారంభించారు.
ఏసీబీ(ACB) నోటీసులపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్(KTR) స్పందించారు.
కడప జిల్లా పాలకొండలు రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలో 34 ఎర్రచందనం దుంగలతో పాటు రెండు మోటారు సైకిళ్లు స్వాధీనం చేసుకుని,
తనను అరెస్ట్ చేయించడమే మంత్రి కొల్లు రవీంద్ర లక్ష్యం అని మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు. మోకా భాస్కర రావు మర్డర్ కేసులో కొల్లు రవీంద్ర అరెస్ట్ కావడంతో తనపై కక్ష కట్టారని విమర్శించారు.
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సందీప్ రెడ్డి(Sandeep Reddy), పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కాంబోలో వస్తున్న చిత్రం ‘స్పిరిట్’(Spirit).
అహ్మదాబాద్ విమాన ప్రమాద(Ahmedabad Plane Crash) మృతులకు టీంఇండియా ప్లేయర్స్ సంతాపం తెలిపారు.
లండన్లోని లార్డ్స్(Lord's) మైదానం వేదికగా జరుగుతోన్న వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్(World Test Championship) ఫైనల్లో ఆస్ట్రేలియా(Australia) జట్టు ఆలౌట్ అయింది.
ఏపీ(Andhra Pradesh)లో రాజధాని అమరావతి మహిళలపై చేసిన అసభ్య వ్యాఖ్యలపై జర్నలిస్ట్ కృష్ణంరాజు, కొమ్మినేని శ్రీనివాసరావును అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే
పెద్దపెల్లి జిల్లా ఎలిగేడు మండల కేంద్రంలో రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, దుద్దిల్ల శ్రీధర్ బాబు, స్థానిక ఎమ్మెల్యే విజయ రమణారావు చేతుల మీదుగా శుక్రవారం నూతనంగా ప్రారంభ
నాలుగు దశాబ్దాలుగా నివాసం ఉంటున్న ఇంటిలోని కొంత భాగాన్ని నాలా విస్తరణ కోసం వదులుకున్న కుటుంబాలు మిగిలిన స్థలంలో ఇండ్లు పునర్నిర్మించుకుని ఉండేందుకు అవకాశం కల్పించాలని నాలుగు ఏండ్ల
రాష్ట్రంలో ముఖ్యంగా రాజధాని(Hyderabad) చుట్టుపక్కల ఇకపై ఫ్లాట్స్, అపార్ట్మెంట్స్ కొనాలంటే సర్కారుకు మరింత టాక్స్ చెల్లించుకోవాల్సి వచ్చేలా ఉంది.
ఏపీలో దారుణం చోటు చేసుకుంది. మైనర్ బాలికను ఓ యువకుడు గర్భవతిని చేసి ఆ తరవాత ముఖం చాటేశాడు.
ఆత్మహత్య చేసుకునే ఓ యువకుడిని పోలీసులు కాపాడిన ఘటన ఆదిలాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది.