అక్కినేని అఖిల్ హీరోగా, డైరెక్టర్ సరేందర్ రెడ్డి డైరెక్షన్లో తెరకెక్కుతున్న సినిమా ‘ఏజెంట్’.
కేంద్ర మంత్రి హరీష్ రావు తెలంగాణ బడ్జెట్ 2023ని అసెంబ్లీలో ప్రవేశపెట్టారు.
సుప్రీంకోర్టు నూతనంగా ఐదుగురు న్యాయమూర్తులు ప్రమాణ స్వీకారం చేశారు. గత వారం సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల నియామకానికి కేంద్రం అనుమతిచ్చింది.
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ రాజకీయాల్లో యాక్టీవ్గా ఉంటూనే వరుస సినిమాలను అనౌన్స్ చేస్తున్నాడు..
మంత్రి హరీష్ రావు తెలంగాణ అసెంబ్లీలో సోమవారం రాష్ట్ర బడ్జెట్ ను ప్రవేశపెట్టారు.
అసెంబ్లీలో మంత్రి హరీష్ రావు తెలంగాణ బడ్జెట్- 2023ని ప్రవేశపెట్టారు.
గుర్తు తెలియన దుండగులు దాదాపు 14 హిందు దేవాలయాల్లోని విగ్రహాలను ధ్వంసం చేశారు. ఈ ఘటన బంగ్లాదేశ్ లో చోటు చేసుకుంది.
సూర్యపేట జిల్లాలోని పెద్దగట్టు(గొల్లగట్టు) లింగమంతుల జాతరకు భక్తుల పోటెత్తారు. వేల సంఖ్యలో భక్తులు పెద్దగట్టుకు తరలి వస్తుండటంతో గుట్ట పరిసర ప్రాంతాలు మొత్తం ఒ లింగ నామస్మరణతో మార్మో
టర్కీ, సిరియా దేశాల్లో సోమవారం తెల్లవారుజామున భారీ భూకంపం సంభంచింది.
కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో సోమవారం ఉదయం పెను ప్రమాదం తప్పింది.
సాధారణంగా బస్సులో కానీ , ట్రైన్లో కానీ ప్రయాణిస్తున్నప్పుడు కొంత మంది అలానే నిద్రపోతుంటారు.
65వ వార్షిక గ్రామీ అవార్డ్స్లో భారతీయ స్వరకర్త రికీ కేజ్ ప్రతీష్ఠాత్మక గ్రామీ అవార్డ్ ను గెలుచుకున్నాడు.
నిరుపేద కుటుంబాలకు చెందిన ఇద్దరు సన్న కారు రైతులు తమకు ఉన్న చిన్నపాటి భూమిలో వరి సాగు చేయగా..
రాష్ట్రవ్యాప్తంగా అధికార పార్టీలో మున్సిపల్ చైర్మన్ ‘గిరి’ అలజడి సృష్టిస్తున్నది. నాలుగేళ్ల తర్వాతనే అవిశ్వాసం పెట్టాలనే బిల్లు గవర్నర్ వద్దే పెండింగ్ లో ఉండగా, ఇది ప్రస్తుతం ఎమ్మెల
తెలంగాణ బడ్జెట్ ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా ఉంటుందని మంత్రి హరీష్ రావు అన్నారు.
నర్సులను సర్టిఫికేట్రెన్యువల్ కష్టాలు వేధిస్తున్నాయి..
కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ భారత్ జోడోయాత్ర స్ఫూర్తితో సోమవారం నుంచి పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సారథ్యంలో
వేగంగా పట్టణీకరణ జరుగుతున్న హైదరాబాద్ మహానగరంలో బండి తీసుకుని బయటకు వస్తే పార్కింగ్ పెద్ద తలనొప్పిగా మారింది.
జీహెచ్ఎంసీ ఎన్నికల సమయంలో అనేక ఓట్లు గల్లంతయ్యాయి. దీని ప్రభావం పార్టీ విజయావకాశాలపై పడిందని బీజేపీ భావిస్తున్నది..
సెంట్రల్ జైలు ప్రతిపాదన చివరకు ఓకే అయింది. ఇప్పటిదాకా సంగారెడ్డి జిల్లా జైలుగా ఉన్న జైలుకు సెంట్రల్ హోదాను కల్పిస్తూ తెలంగాణ సర్కార్ జీవోను విడుదల చేసింది.
ఆగ్నేయ టర్కీలోని గాజియాంటెప్ ప్రాంతాన్ని భారీ భూకంపం కుదిపేసింది.
ఈ రోజు కుంభ రాశి వారికి జరిగే శుభాలు, అశుభాలు గురించి ఇక్కడ చూద్దాం
వానా కాలం 2022-23 ధాన్యం కొనుగోళ్ల సేకరణ పూర్తయింది. కొనుగోలు కేంద్రాల ద్వారా రైతుల నుంచి సేకరించిన ధాన్యం కేటాయించిన మిల్లులకు సీఎంఆర్(కష్టం మిల్లింగ్ రైస్) కింద చేరుకుంది.
స్టాండింగ్ కమిటీ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలను అమలు చేయటంలో మీనామేషాలు లెక్కిస్తుందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
తెలంగాణలోని యూట్యూబర్స్ అంతా కలిసి బద్ది పోచమ్మ తల్లికి బోనాలు సమర్పించారు. వందల సంఖ్యలో చేరుకున్న వారంతా కూడా తమకు ఉపాధి కల్పించిన గూగుల్ తల్లిని స్మరిస్తూ బోనం సమర్పించారు.
ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా హరితహారం కార్యక్రమాన్ని చేపడుతుంటే మరోవైపు అక్రమార్కులు యథేచ్ఛగా చెట్లను నరుకుతూ కలపను అక్రమంగా రవాణా చేస్తున్నారు.
గురుకుల పాఠశాలలో సీటు కావాలా? అయితే ఆ సార్ ని కలిస్తే చాలు మీ పని అయిపోతుంది. ఎంచక్కా మీ అబ్బాయికి ఆ సార్ సీట్ ఇప్పిస్తాడు.
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ ద్వారా గ్రీన్ స్టేషన్గా పరిగణించబడింది.
వైసీపీ అధినేత, సీఎం జగన్ వ్యవహార శైలితో ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. మొన్నటి వరకు ఓ వెలుగు వెలిగిన శాసనసభ్యులు నేడు చేష్టలుడిగి ఉత్సవ విగ్రహాలుగా మారిపోతున్నారు.
రోజు రోజుకు బంగారం ధరలు కొండెక్కి రికార్డ్ స్థాయిలో పెరుగుతున్నాయి.
19 ఏళ్లకే ఓ స్టార్ బౌలర్ డీఎస్పీ అయ్యాడు. అవును మీరు చదివింది నిజమే.. కాకపోతే ఇది జరిగింది మన దేశంలో కాదండోయ్.. పాకిస్థాన్ లో జరిగింది.
పుష్ప సినిమాతో దేశవ్యాప్తంగా అల్లుఅర్జున్ మంచి గుర్తింపు సొంతం చేసుకున్నారు.
అతివేగం ఓ యువకుడి ప్రాణాలు తీయగా.. మరో వ్యక్తికి గాయలకు కారణం అయింది. ఖత్గవ్ గ్రామ శివారులో వేగంగా వస్తున్న బైక్ అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న తుమ్మ చెట్టుకు ఢీ కొట్టింది.
రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ విశాఖ మహానగర్ ఆధ్వర్యంలో మహా నగర్ సాంఘిక్ కార్యక్రమం ఏయూ గోల్డెన్ జూబ్లీ గ్రౌండ్స్లో జరిగింది. ...
జగిత్యాల జిల్లా దరూర్ క్యాంపు ఎస్సారెస్పీ కెనాల్ లో కారు పడిపోవడంతో యువకుడు మృతి చెందాడు.
రాజకీయ వ్యూహాలు అమలు చేయడంలో దిట్టగా పేరున్న సీఎం కేసీఆర్ మహారాష్ట్ర లోను తెలంగాణ ఫార్ములా అమలు చేయనున్నారా..! ఇందుకోసం పకడ్బందీ ప్రణాళికను సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఈ నెల 8, 9 తేదీల్లో మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ బ్యాంక్ రుణాల కోసం ఇంటర్వ్యూ నిర్వహంచనున్నారు.
రాష్ర్ట మంత్రి కేటిఆర్ పర్యటన సంధర్బంగా బిజేవైయం నాయకులపై నిజామాబాద్ పోలిస్ లు వ్యవహరించిన తీరుపై జాతీయ బీసీ కమీషన్ లో ఫిర్యాదు చేశారు బిజేవైయం నాయకులు.
భారత్ రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ తొలిసారి అదానీ ప్రస్తావన తెచ్చారు. రెండేళ్ల వ్యవధిలోనే ప్రపంచ కుబేరుల జాబితాలో మూడో స్థానానికి ఎలా ఎదిగారని ప్రశ్నించారు.
ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని ఏపీజేఏసీ రాష్ట్ర కార్యవర్గం నేతలు పేర్కొన్నారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారపై ప్రభుత్వం స్పష్టం చేయాల్సిందేనని డిమాండ్ చేశా
తండ్రి, భర్త, కొడుకు కొడుకులపై ఆధారపడకుండా స్త్రీ తన జీవితాన్ని తాను తీర్చిదిద్దుకోగలగినప్పుడే నిజమైన స్వాతంత్య్రం పొందినట్లని కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత ఓల్గా అన్నారు.
పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్ రెడ్డి జన్మదిన వేడుకలు ఆదివారం ఘనంగా నిర్వహించారు.
మహేశ్వరంలో మళ్ళీగెలుపు కోసం మంత్రి సబితా ఇంద్రారెడ్డి గొడవలు సృష్టించడానికి ప్రయత్నిస్తుందని, ఈ సారి సబిత గెలవడం అసాధ్యమని, ఇది వైఎస్ ఆర్ అడ్డ కాంగ్రెస్ గడ్డ అని కాంగ్రెస్ ఫ్లోర్
మల్లాపూర్ మండలంలోని రత్నపుర్ గ్రామంలో మల్లికార్జున స్వామి జాతర ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు.
మందమర్రి మండలం బొక్కలగుట్ట గ్రామ శివారులో గల గాంధారి ఖిల్లా మైసమ్మ జాతర ఆదివారం వైభవపేతంగా జరిగింది.
తెలంగాణ కొత్త సచివాలయంలో అనుమానాస్పద కార్యకలాపాలు జరుగుతున్నాయని కేఏ పాల్ ఆరోపించారు.
జిల్లా కేంద్రంలోని వశిష్ఠ జూనియర్ కళాశాల వార్షికోత్సవం ఆదివారం నిర్వహించారు.
కేటీఆర్ అసెంబ్లీలో ఇచ్చిన స్పీచ్ తో చెవుడు వచ్చేలా ఉందని మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఎద్దేవా చేశారు.
సహజ నటి జయసుధ అని కేంద్ర మాజీ మంత్రి డాక్టర్ టి.సుబ్బి రామిరెడ్డి అన్నారు.
నాందేడ్ లో జరిగే బహిరంగ సభను సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో నిజామాబాద్ ఉమ్మడి జిల్లా నాయకులు ప్రత్యేక దృష్టి పెట్టారు.
పదోన్నతులకు ఉపాధ్యాయుల సీనియారిటీ జాబితాలు ఒకే రకంగా రూపొందించాలని టీఎస్ యూటీఎఫ్ డిమాండ్ చేసింది.
ఉమ్మడి నిజామాబాద్ కామారెడ్డి జిల్లాలో గాంధారి మండలానికి ఓ ప్రత్యేకత ఉంది.
టీఆర్ఎస్ పాలనపై కాంగ్రెస్ మూడో ఛార్జ్షీట్ ను రిలీజ్ చేసింది.
మహారాష్ట్ర నాందేడ్లో బీఆర్ఎస్ నిర్వహించిన జాతీయ అట్టర్ ఫ్లాప్ అయిందని, అక్కడి జనం కేసీఆర్ను అసలు పట్టించుకోనేలేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు.
పహిల్వాన్ అనే బిరుదు ఎవరికి పడితే వారికి ఇచ్చేది కాదని బీజేపీ నేత విక్రమ్ గౌడ్ అన్నారు.
పిట్ట కథలతో కేసీఆర్ పబ్బం గడుపుకుంటున్నారని వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిల ఆరోపించారు.
దమ్మపేట మండల కేంద్రంలోని నెమలిపేట గ్రౌండ్ లో నేడు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నిర్వహించే ఆత్మీయ సమ్మేళనాన్ని విజయవంతం చేయాలని అశ్వారావుపేట నియోజకవర్గ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ము
గుమ్లాపూర్ గ్రామంలో శ్రీ వేంకటేశ్వర స్వామి జాతర వైభవంగా జరిగింది.
రాష్ట్ర విభజన హామీ మేరకు రాయలసీమ అభివృద్ధికి నిధులు కేటాయించకపోవడం, ప్రత్యేక హోదాను పట్టించుకోకపోవడం, విభజన సమయంలో కేటాయించిన సంస్థలకు బడ్జెట్లో ప్రస్తావన లేకపోవడంతో రాయలసీమ వాసుల
సుల్తాన్ పల్లి గ్రామంలోని సుల్తాన్పల్లి గ్రామంలోని సర్వేనంబర్ 129, 142 సర్వే నెంబర్ లోని భూమి ప్రభుత్వ భూమి కాదు, పట్టా భూమి అని మల్కారం పీఎసీఎస్ మాజీ చైర్మన్ కాసుల చంద్రశేఖర్ గౌడ్ అన్నారు.
బొక్కలకంపెనీ నుంచి వస్తున్న దుర్వాసనతో చస్తున్నామని మండలంలోని కొత్తపల్లి గ్రామస్థులు అంటున్నారు.
దేశ సంరక్షణ కోసం యువత నడుం బిగించాల్సిన అవసరం ఉందని మైత్రి గ్రూప్ ఆఫ్ ఛైర్మన్ కొత్త జైపాల్ రెడ్డి పిలుపునిచ్చారు.
ఎల్ఐసీ, ఎస్బీఐ కార్యాలయాల ముందు సోమవారం నుంచి ధర్నాలు చేయనున్నట్లు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్కుమార్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
తమ గ్రామంలోని చెరువు కింది భూమి కబ్జాకు గురైందని ఎల్లారెడ్డిపేట మండలంలోని అగ్రహారం గ్రామస్థులు చెబుతున్నారు.
తెలంగాణ ప్రజలకు ఎంతో సుపరిచితమైన చందన బ్రదర్స్ షాపింగ్ మాల్ జహీరాబాద్లో ప్రారంభమైంది.
రాష్ట్రానికి మూడేళ్లలో అదనంగా 2,550 మెడికల్ సీట్లు అందుబాటులోకి రావడంతో వైద్య, విద్యా రంగంలో విస్తృత అవకాశాలు కలగనున్నాయని వైసీపీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి అన్నారు..
ఆజాదీ కా అమృత్ మహోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు మేరకు దేశవ్యాప్తంగా ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో
ఆర్థికశక్తితో పాటు, ఆరోగ్య శక్తి కూడా దేశాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తుందని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు తెలిపారు.
నంది మేడారం పంప్ హౌస్ అద్భుత నిర్మాణమని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్ అన్నారు.
సీనియారిటీ జాబితాలు సమగ్రంగా రూపొందించాలని ఎమ్మెల్సీ నర్సిరెడ్డి అన్నారు.
దేశంలోనే అన్ని రాష్ట్రాల్లోనూ బీజేపీకి పోటీ ఇచ్చేది కాంగ్రెస్ పార్టీ అని ఆ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ జంగా గౌతమ్ అన్నారు. రాబోయే ఎన్నికల్లో బీజేపీని కాంగ్రెస్ చిత్తుగా ఓడిస్
మంత్రి కేటీఆర్ తనపై విమర్శలు చేసే ముందు జాగ్రత్తగా మాట్లాడాలని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు తీవ్రస్థాయిలో హెచ్చరించారు.
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు, ఎంపీ ఎనుముల రేవంత్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా తలపెట్టిన హత్ సే హాత్ పాదయాత్ర ములుగు నియోజకవర్గంలోని సమ్మక్క -సారలమ్మ తాడ్వాయి మండలంలోని మేడ
చిన్నపిల్లలకు ఏది పడితే అది తినే అలవాటు ఉంటుంది. ఏదైనా చూస్తే వెంటనే నోట్లో పెట్టేసుకుంటారు.
రాబోయే సాధారణ ఎన్నికల్లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్న ఐదు స్థానాల్లో ఐదు స్థానాల్లో విజయ దుంధుభి మోగిస్తామని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు ధీమా వ్
గ్రామీణ ప్రాంతాలలోని పరిశ్రమల ఏర్పాటుతో నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ అన్నారు.
తెలుగు సాంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతీకగా పండుగలు నిలుస్తాయని తెలంగాణ రాష్ట్ర భారీ నీటి పారుదల అభివృద్ధి సంస్థ చైర్మన్ డా.సముద్రాల వేణుగోపాలాచారి, కథక్ కళాక్షేత్ర అధ్యక్షుడు, ప్రముఖ న
భారత రైల్వే మరో నూతన అవిష్కరణ చేసింది. రాష్ట్ర పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు భారత్ గౌరవ్ డీలక్స్ ఏసీ టూరిస్ట్ ట్రెయిన్ను అందుబాటులోకి తీసుకొచ్చింది.
మురళీకృష్ణ రావు జీవితం ఆదర్శవంతమని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు.
తెలంగాణ, శంషాబాద్ ప్రజలపై మల్లన్నస్వామి ఆశీస్సులు ఉండాలని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ అన్నారు.
నారా లోకేశ్ పాదయాత్రకు అడ్డొస్తే తొక్కి పడేస్తామని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి దేవతోటి నాగరాజు హెచ్చరించారు. నారా లోకేష్ యువగళం పాదయాత్ర పూతలపట్టు నియోజకవర్గం తవణంపల్లిలో కొనసాగింది. .
ఈనెల 11న నెక్లస్ రోడ్డులో జరగనున్న ఫార్ములా రేసింగ్ లో భాగంగా రాష్ట్రంలో ఎలక్ట్రికల్ వాహనాలను ప్రోత్సాహించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ మొబిలిటీ వీక్ నిర్వహిస్తున్న విషయం తెలిసిం
గ్వాలియర్ లో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ పానీ పూరి అమ్ముతున్నారు.
టాలీవుడ్లో పవన్ కల్యాణ్, నందమూరి బాలకృష్ణకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.