SENSEX
NIFTY
GOLD
USD/INR

Weather

24    C
... ...View News by News Source

ఏపీ మెగా డీఎస్సీ మెరిట్ జాబితా విడుదల..

అమరావతి: ఆంధ్రప్రదేశ్ మెగా డీఎస్సీ (AP Mega DSC 2025) మెరిట్ జాబితా

ప్రభ న్యూస్ 22 Aug 2025 11:12 pm

చిరుతకే చుక్క‌లు..

మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలో ఆశ్చర్యకరమైన ఘటన చోటుచేసుకుంది. గ్రామంలోకి చొరబడ్డ చిరుతను ఒక

ప్రభ న్యూస్ 22 Aug 2025 10:55 pm

ఆ కారణంతోనే వీడ్కోలు పలికా: రవిచంద్రన్ అశ్విన్

భారత స్టార్ ఆటగాడు రవిచంద్రన్ అశ్విన్ ఆస్ట్రేలియా పర్యటన మధ్యలో అనూహ్యంగా అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అశ్విన్ నిర్ణయంతో భారత క్రికెట్ అభిమానులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. సిరీస్ మధ్యలో అశ్విన్ ఇలాంటి కఠిన నిర్ణయం తీసుకుంటాడని ఎవరూ ఊహించలేదు. అశ్విన్ నిర్ణయం భారత క్రికెట్‌లో పెను ప్రకంపనలు సృష్టించింది. కాగా, తన రిటైర్మెంట్ నిర్ణయాణికి గల కారణాలను అశ్విన్ వెల్లడించాడు. ఆస్ట్రేలియాతో జరిగిన బోర్డర్‌గవాస్కర్ సిరీస్‌లో తనకు తగినన్ని అవకాశాలు రాలేదన్నాడు. […]

మన తెలంగాణ 22 Aug 2025 10:30 pm

లైసెన్స్ ఉన్న కేబుళ్లు మాత్రమే ఉంచాలి: హైకోర్టు

విద్యుత్ స్తంబాలకు లైసెన్స్ కలిగి ఉన్న కేబుళ్లు తప్ప మరే ఇతర కేబుళ్లు ఉండకూడదని జిహెచ్‌ఎంసిని హైకోర్టు ఆదేశించింది. రామంతాపూర్ ఘటన తరువాత హైదరాబాద్‌లోని పలు ఏరియాల్లో కేబుల్ వైర్లను విద్యుత్ అధికారులు కట్ చేశారు. వీటికి తిరిగి కనెక్షన్ ఇచ్చేలా ఆదేశాలు ఇవ్వాలని ఎయిర్‌టెల్ సంస్థ దాఖలు చేసిన పిటిషన్‌పై శుక్రవారం హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందరర్భంగా ఇష్టారీతిన కేబుళ్లు ఉంచి ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని న్యాయమూర్తి, జస్టిస్ నగేష్ భీమపాక తీవ్ర […]

మన తెలంగాణ 22 Aug 2025 10:15 pm

టీమిండియాకు కొత్త ప‌రీక్ష !

భారత క్రికెట‌ర్లు ఇక‌పై కొత్త ప‌రీక్ష‌లు పాస్ అవ్వాల్సి ఉంటంది. టీమిండియా ఆటగాళ్ల

ప్రభ న్యూస్ 22 Aug 2025 10:14 pm

బ్యూటీ బాంబ్ !!

బీటౌన్ బ్యూటీ క్వీన్ దిశా పటాని గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.

ప్రభ న్యూస్ 22 Aug 2025 9:26 pm

ఈనెల 25న తెలంగాణ కేబినెట్

తెలంగాణ కేబినెట్ ఈనెల 25వ తేదీన సమావేశం జరగనుంది. సిఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈనెల 25వ తేదీన సచివాలయంలో కేబినెట్ జరుగనుంది. ఈ భేటీలో భాగంగా స్థానిక ఎన్నికలపై చర్చించడం, బిసి రిజర్వేషన్‌ల గురించి నిర్ణయం తీసుకోవడంతో పాటు నేడు జరిగే పిఏసి సమావేశంలో తీసుకునే నిర్ణయాలపై కేబినెట్‌లో చర్చించనున్నట్టుగా తెలిసింది. దీంతోపాటు అసెంబ్లీలో కాళేశ్వరం కమిషన్ నివేదిక ప్రవేశపెట్టే తేదీలను ఖరారు చేయనున్నట్టుగా సమాచారం. కాళేశ్వరం నివేదికపై ఎప్పుడు చర్యలు తీసుకుంటారని ఇటీవల హైకోర్టు […]

మన తెలంగాణ 22 Aug 2025 8:59 pm

ఇక వారి గ‌డువు 31 రోజులే…

బీహార్‌లో రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్‌జెడి) పాలనను లాంతర్ల యుగం అని ప్రధానమంత్రి నరేంద్ర

ప్రభ న్యూస్ 22 Aug 2025 8:45 pm

24న ‘మదరాసి’ ట్రైలర్, ఆడియో విడుదల

శివకార్తికేయన్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘మదరాసి’ యాక్షన్ ప్యాక్డ్ టీజర్, చార్ట్ టాపింగ్ ఫస్ట్ సింగిల్ సెలవికాతో మంచి అంచనాలను సృష్టించింది. ఈ సినిమా ట్రైలర్, ఆడియో లాంచ్ ఆగస్టు 24న జరగనుందని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా ఆయనకు కమ్ బ్యాక్ ప్రాజెక్ట్‌గా నిలుస్తోంది. ఇందులో శివకార్తికేయన్‌ని ఫుల్ మాస్, ఫియర్స్ లుక్‌లో చూపించనున్నారు. ట్రైలర్ పోస్టర్‌లో శివకార్తికేయన్‌తో పాటు విద్యూత్ జమ్మ్వాల్, బిజు మెనన్, విక్రాంత్‌లను కూడా ఇంటెన్స్ […]

మన తెలంగాణ 22 Aug 2025 8:45 pm

ఎసిబికి చిక్కిన జాయింట్ సబ్ రిజిస్ట్రార్

జిల్లా కేంద్రంలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో జాయింట్ సబ్ రిజిస్ట్రార్‌గా పనిచేస్తున్న శ్రీనివాస్ రెడ్డి ఎసిబి వలకు చిక్కారు.వివరాలలోకి వెళితే.. డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ కోసం ఒక బాధితుడి నుంచి రూ.5 వేలు జాయింట్ సబ్ రిజిస్ట్రార్‌ డిమాండ్ చేశాడు. అయితే, లంచం డబ్బులు ఇవ్వడం ఇష్టం లేక బాధితుడు ఎసిబి అధికారులను ఆశ్రయించాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న అధికారులు శుక్రవారం జాయింట్ సబ్ రిజిస్ట్రార్ లంచం డబ్బులు స్వీకరిస్తుండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. తదుపరి […]

మన తెలంగాణ 22 Aug 2025 8:30 pm

శ్రీలంక మాజీ అధ్యక్షుడు అరెస్ట్

శ్రీలంగ మాజీ అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘే ను శుక్రవారం నాడు శ్రీలంక సీఐడీ అరెస్ట్ చేసింది. ప్రభుత్వ నిధులు దుర్వినియోగం చేశారనే ఆరోపణపై ఆయనను అరెస్ట్ చేసినట్లు స్థానిక టెలివిజన్ తెలిపింది. 76 ఏళ్ల విక్రమసింఘే రాజధాని కొలంబోలోని సీఐడీ కార్యాలయానికి వెళ్లినప్పుడు ఈ అరెస్ట్ జరిగింది. తన భార్య స్నాతకోత్సవంలో పాల్గొనేందుకు లండన్ కు వెళ్లిన విషయంపై దర్యాప్తులో భాగంగా స్టేట్ మెంట్ ఇచ్చేందుకు ఆయన సీఐడీ కార్యాలయానికి వెళ్లారని టెలివిజన్ రిపోర్ట్ లో తెలిపారు. […]

మన తెలంగాణ 22 Aug 2025 8:20 pm

మరణించిన వారంతా…

చైనాలో నిర్మాణ దశలో ఉన్న ఓ భారీ రైల్వే వంతెన కుప్పకూలి పెద్ద

ప్రభ న్యూస్ 22 Aug 2025 8:16 pm

రాష్ట్రంలో రాక్షస పాలన నడుస్తోంది : పాడి కౌశిక్‌రెడ్డి

బిఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్, ఎంఎల్‌ఎ పాడి కౌశిక్ రెడ్డి ఆధ్వర్యంలో హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు భారీ సంఖ్యలో బిఆర్‌ఎస్ పార్టీలో చేరారు. మాజీ సర్పంచులు, కీలక నేతలు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి శుక్రవారం గులాబీ కండువా కప్పుకున్నారు. బిఆర్‌ఎస్‌లో చేరిన వారిలో తనుగుల మాజీ సర్పంచ్ రామస్వామి, శంభునిపల్లి మాజీ సర్పంచ్ వెంకట్ రెడ్డి, పాపక్కపల్లి మాజీ సర్పంచ్ మహేందర్, శాయంపేట మాజీ సర్పంచ్ భద్రయ్య, నాగంపేట మాజీ సర్పంచ్ […]

మన తెలంగాణ 22 Aug 2025 8:06 pm

చేతగాని పాలకుల వల్ల యూరియా సంక్షోభం: కెటిఆర్

రైతులను అరిగోస పెడుతున్న ప్రస్తుత కాంగ్రెస్ పాలకుల పతనం ప్రారంభమైందని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ అన్నారు. రైతులకు యూరియా సరఫరాలో ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న అసమర్థ విధానాలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. పరిపాలన అంటే ఏమిటో తెలియని అసమర్థులు రాజ్యమేలడం వల్లే రైతులకు ఈ కష్టాలు, కన్నీళ్లు వచ్చాయని ఆవేదన వ్యక్తం చేశారు. కెసిఆర్ నాయకత్వం, ముందుచూపు, పకడ్బందీ పాలన అంటే ఏమిటో ఇప్పుడు తెలంగాణ సమాజానికి అర్థమైందని కెటిఆర్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. […]

మన తెలంగాణ 22 Aug 2025 8:00 pm

ఎసిబి వలకు చిక్కిన వనస్థలిపురం సబ్ రిజిస్టర్

ఎసిబి వలకు సబ్ రిజిస్టర్ చిక్కారు. వివరాల్లోకి వెళితే.. వనస్థలిపురం సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో ఎసిబి అధికా రులు శుక్రవారం సోదాలు నిర్వహించారు. ఎసిబి డిఎస్‌పి ఆనంద్ తెలిపిన వివరాల ప్రకారం- తుర్కయాంజల్‌కు చెందిన ఓ వ్యక్తి తనకు ఉన్న 200 గజాల స్థలాన్ని రిజిస్ట్రేషన్ చేయించుకునేందుకు సబ్ రిజిస్ట్రార్ రాజేశ్‌ను సంప్రదిం చాడు. ఈ సందర్భంగా ప్లాటు రిజిస్ట్రేషన్ కోసం రాజేశ్ రూ.1 లక్ష లంచం డిమాండ్ చేశాడు. తర్వాత చర్చల అనంతరం రూ.70 వేల వద్ద […]

మన తెలంగాణ 22 Aug 2025 7:57 pm

మహిళా పోలీస్ సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది:భట్టి విక్రమార్క

మహిళా పోలీస్ సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది, మూడు రోజుల సదస్సు ద్వారా మహిళా సిబ్బంది సంక్షేమానికి చేసే సిఫారసులను అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంటుందని డిప్యూటీ సిఎం మల్లు భట్టి విక్రమార్క భరోసా ఇచ్చారు. నియామక సమయంలో లేని లింగ వివక్ష విధుల్లో చూపడం సరైనది కాదని, మహిళ పోలీసులో మహిళా అనే పదాన్ని తొలగించాలన్న సిఫారసు మంచి ఆలోచనని , రాష్ట్ర ప్రభుత్వం పక్షాన ఈ సిఫారసుతో తాను ఏకీభవిస్తున్నానని […]

మన తెలంగాణ 22 Aug 2025 7:54 pm

బ్యాట్ కోసం బాలిక హత్య

కూకట్‌పల్లి, సంగీత్‌నగర్‌లో జరిగిన బాలిక హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఈ నెల 18వ తేదీన సహస్ర(11) ఇంట్లో హత్యకు గురైన విషయం తెలిసిందే. సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం ముక్తాక్యాసారం గ్రామానికి చెందిన కృష్ణ, రేణుక దంపతులు ఐదేళ్ల నుంచి కూకట్‌పల్లి సంగీత్‌నగర్‌లో కుమార్తె సహస్ర(11), కుమారుడి(7)తో కలిసి ఉంటున్నారు. కృష్ణ స్థానికంగా ఉన్న మెకానిక్ షెడ్‌లో పనిచేస్తుండగా, రేణుక ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ల్యాబ్ టెక్నీషియన్‌గా పనిచేస్తోంది. సహస్ర బోయిన్‌పల్లిలోని కేంద్రీయ విద్యాలయంలో ఆరోతరగతి […]

మన తెలంగాణ 22 Aug 2025 7:47 pm

రూ.2 కోట్ల విలువ 424 కిలోల గంజాయి పట్టివేత

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, టేకులపల్లి మండల పరిధిలోని వెంకట్యాతండా సమీపంలో లారీలో తరలిస్తున్న రూ.2 కోట్ల విలువైన నిషేధిత గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. ఇల్లందు డిఎప్‌పి చంద్రభాను శుక్రవారం విలేకరుల సమావేశంలో ఈ విషయాలను వెల్లడించారు. ఆయన కథనం ప్రకారం..వెంకట్యాతండా సమీపంలో సిసియస్ పోలీసులు, టేకులపల్లి పోలీసులు సంయుక్తంగా వాహన తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో ఆ మార్గంలో వస్తున్న ఒక లారీని తనిఖీ చేయగా 424.950 కేజీల గంజాయి లభించింది. దీని విలువ మార్కెట్లో 2 […]

మన తెలంగాణ 22 Aug 2025 7:42 pm

తెలంగాణలో త్వరలో హెలి టూరిజం

రాష్ట్రంలో త్వరలో హెలి టూరిజం దిశగా అడుగులు పడబోతున్నాయని పర్యాటక, సాంస్కృతిక, ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. నాగర్‌కర్నూల్ జిల్లా, కొల్లాపూర్ మండలం,అమరగిరి సోమశిల వద్ద పర్యాటక శాఖ ఆధ్వర్యంలో సోమశిల నల్లమల అమరగిరి ఐలాండ్ ఈగలపెంట ప్రాంతాల్లో వెల్నెస్ స్పిరిచ్యువల్ రిట్రీట్ ప్రాజెక్టుకు ఆయన శుక్రవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా జరిగిన సమవేశంలో మంత్రి మాట్లాడుతూ..త్వరలోనే తెలంగాణలో హైదరాబాద్, సోమశిల, శ్రీశైలం మధ్య సేవలు టూరిజం ద్వారా నిర్వహించేందుకు ప్రతిపాదనలు రూపొందిస్తున్నామని […]

మన తెలంగాణ 22 Aug 2025 7:39 pm

ఆపరేషన్ సిందూర్‌తో యూరియా రాకలో జాప్యం: ఎంపి రఘునందన్ రావు

ఆపరేషన్ సిందూర్ కారణంగా యూరియా రాకలో కొంత ఆలస్యం జరిగిందని మెదక్ పార్లమెంటు సభ్యుడు రఘునందన్ రావు తెలిపారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని విఆర్‌ఆర్ కన్వెన్షన్ హాల్‌లో శుక్రవారం పార్టీ జిల్లా అధ్యక్షుడు బైరి శంకర్ తో కలిసి ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలోని రైతులు అందరికీ సరిపడే విధంగా త్వరలో యూరియా అందిస్తామని స్పష్టం చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ కొన్ని రాష్ట్రాల పట్ల విపక్ష చూపుతున్నారని కొంతమంది చేస్తున్న దుష్ప్రచారం తప్పు అని […]

మన తెలంగాణ 22 Aug 2025 7:37 pm

స్మగ్లర్లు, వేటగాళ్లకు కొత్త భయం..

జన్నారం (ఆంధ్రప్రభ) : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని కవ్వాల టైగర్ రిజర్వ్‌లో డాగ్

ప్రభ న్యూస్ 22 Aug 2025 7:31 pm

కేపీహెచ్‌బీలోని రామ్ నరేష్ నగర్‌లో దొంగతనం యత్నం

కేపీహెచ్‌బీలోని రామ్ నరేష్ నగర్‌లో దొంగతనం యత్నం జరిగింది. నివాసంలోకి చొరబడిన ఓ యువకుడు చాకచక్యంగా తప్పించుకున్నాడు. రామ్ నరేష్ నగర్‌కు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ శ్రీ వికాస్ రెడ్డి ఇంట్లో నివసిస్తున్న ఆయన అమ్మమ్మ ఎ. మణమ్మ (84) శుక్రవారం ఉదయం 7 గంటలకు తన పనులు చేసుకుంటుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. సుమారు 25 ఏళ్ల వయసున్న ఓ యువకుడు రహస్యంగా ఇంట్లోకి ప్రవేశించి, పడకగది తలుపు వెనుక దాక్కున్నాడు. సుమారు 10-15 నిమిషాల […]

మన తెలంగాణ 22 Aug 2025 6:32 pm

నైపుణ్యాభివృద్ధికి కీలక నిర్ణయాలు..

అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ విద్యను బలోపేతం చేయడానికి గత 14 నెలలుగా

ప్రభ న్యూస్ 22 Aug 2025 6:30 pm

బిఆర్‌ఎస్ బాటలో కాంగ్రెస్ : బండి ధ్వజం

కాంగ్రెస్ ప్రభుత్వం కూడా గత బిఆర్‌ఎస్ బాటలోనే నడుస్తున్నదని బిజెపి సీనియర్ నాయకుడు, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ధ్వజమెత్తారు. బిజెపి అంటే అంత భయమెందుకని ఆయన ప్రశ్నించారు. హైదరాబాద్‌కు వస్తున్న తమ పార్టీ అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావును మొయినాబాద్‌లో ఎందుకు అరెస్టు చేశారని ఆయన శుక్రవారం ఒక ప్రకటనలో ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అదేవిధంగా హైదరాబాద్‌లో ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసన తెలుపుతున్న తమ పార్టీ కార్యకర్తలను అరెస్టు చేయడం సిగ్గు చేటు […]

మన తెలంగాణ 22 Aug 2025 6:20 pm

మార్కెట్ పై బేర్ పంజా..

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్ (StockMarket) లు ఇవాళ భారీ నష్టాల్లో ముగిశాయి.

ప్రభ న్యూస్ 22 Aug 2025 6:18 pm

జివో 49 రద్దు చేసి…పోడు రైతులను ఆదుకోండి: రాంచందర్ రావు

పోడు రైతులను ఆదుకునే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం మొండి పట్టుదలకు పోకుండా వెంటనే జివో నెం. 49ను రద్దు చేయాలని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు డిమాండ్ చేశారు. జివో 49 ద్వారా కొమురం భీం అసిఫాబాద్ జిల్లాను టైగల్ కన్జర్వేషన్ రిజర్వుగా ప్రకటించడం, దీంతో 339 గ్రామాల్లో అభివృద్ధి కుంటుపడి అభివృద్ధి పనులు నిలిచి పోతాయని ఆయన శుక్రవారం ఒక ప్రకటనలో ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ చేపట్టిన […]

మన తెలంగాణ 22 Aug 2025 6:18 pm

చిలమత్తూరు మండలం హుస్సేన్ పురంలో ఘర్షణ…

టిడిపి కార్యకర్తల జోలికి వస్తే ఖబర్దార్,…విశాలాంధ్ర :చిలమత్తూరు,…మండల పరిధిలోని వీరాపురం పంచాయతీ హుస్సేన్ పురం గ్రామంలో శుక్రవారం ఆ గ్రామ వాసి శివ, టిడిపి నాయకుడు వేణు రెడ్డి, ఎంపీపీ పురుషోత్తం రెడ్డి ఇరువురి మధ్య ఘర్షణ పడ్డారు, శివ, బాబు రెడ్డి అను ఇరువురు పొలం వద్ద నుండి వస్తూ ఉండగా ఎంపీపీ పురుషోత్తం రెడ్డి మార్గమధ్యంలో ఉండి, శివ కుటుంబీకులపై దూషించడంతో వారి మధ్య వాగ్వాదం జరిగింది దీన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించగా నీతో పనిలేదు […] The post చిలమత్తూరు మండలం హుస్సేన్ పురంలో ఘర్షణ… appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 22 Aug 2025 6:16 pm

సేంద్రీయ పద్ధతుల్లో పండించిన కూరగాయలు ఆహార ధాన్యాల వల్ల ఆరోగ్యం

విశాలాంధ్ర పుట్టపర్తి: – సేంద్రీయ పద్ధతుల్లో పండించిన కూరగాయలు ఆహార ధాన్యాల వల్ల ఆరోగ్యంగా ఉంటామని సేల్స్ మేనేజర్లు రాజశేఖర్, కృష్ణ తెలిపారు. శుక్రవారం ఆంజనేయ స్వామి దేవాలయంలో టింబక్టు స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో సేంద్రియ వంటకాల ప్రదర్శనశాలను ఏర్పాటు చేశారు. స్వయంగా వంటలు వండి పుట్టపర్తి వాసులకు వడ్డించారు. ఈ క్రమంలోనే టింబక్టు ఆధ్వర్యంలో సేంద్రీయ పద్ధతుల్లో పండించిన ఆహార ధాన్యాలను అమ్మకానికి ఉంచారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సేంద్రీయ పద్ధతుల్లో పండించిన కూరగాయలు […] The post సేంద్రీయ పద్ధతుల్లో పండించిన కూరగాయలు ఆహార ధాన్యాల వల్ల ఆరోగ్యం appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 22 Aug 2025 5:57 pm

మాజీ డిప్యూటీ సీఎం ఇంట్లో…

తిరుపతి (ఆంధ్రప్రభ బ్యూరో-రాయలసీమ) : ఆంధ్రప్రదేశ్ మద్యం కేసు దర్యాప్తులో భాగంగా మాజీ

ప్రభ న్యూస్ 22 Aug 2025 5:52 pm

ఉపాధి హామీ కూలీలకు బిల్లులు చెల్లించాలి..

లేనిపక్షంలో కూలీలతో కలిసి ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తాం.. సిపిఐ పార్టీ మండల కార్యదర్శి.. చల్లా శ్రీనివాసులువిశాలాంధ్ర ముదిగుబ్బ/ ధర్మవరం: ఉపాధి హామీ పథకం లో భాగంగా మండలంలోని కూలీలకు బకాయి పడ్డ బిల్లులను తక్షణమే చెల్లించాలని, లేనిపక్షంలో కూలీలతో కలిసి త్వరలోనేపెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తామని ముదిగుబ్బ సిపిఐ పార్టీ మండల కార్యదర్శి చల్లా శ్రీనివాసులు శుక్రవారం ఒక ప్రకటనలో ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు, ఈ సందర్భంగా శ్రీనివాసులు మాట్లాడుతూ ఉపాధి హామీ పథకం ద్వారా […] The post ఉపాధి హామీ కూలీలకు బిల్లులు చెల్లించాలి.. appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 22 Aug 2025 5:38 pm

Murder Case Kukatpally : కూకట్ పల్లి బాలిక హత్య కేసును ఛేదించిన పోలీసులు

కూకట్ పల్లి బాలిక హత్య కేసులో ఒక బాలుడు ప్రమేయం ఉందని పోలీసులు గుర్తించారు.

తెలుగు పోస్ట్ 22 Aug 2025 5:33 pm

టిడిపి కార్యకర్త, ఎంపీపీల మధ్య ఘర్షణ…

టిడిపి కార్యకర్తలు జోలికి వస్తే ఖబర్దార్,…భౌతిక దాడులు చేయడం సబబేనా…విశాలాంధ్ర -చిలమత్తూరు (శ్రీ సత్య సాయి జిల్లా) : మండల పరిధిలోని వీరాపురం పంచాయతీ హుస్సేన్ పురం గ్రామంలో శుక్రవారం ఆ గ్రామ వాసి శివ, టిడిపి నాయకుడు వేణు రెడ్డి, ఎంపీపీ పురుషోత్తం రెడ్డి ఇరువురి మధ్య ఘర్షణ చేసుకొని ఒకరిపై ఒకరు విరుచుకుపడ్డారు, శివ, బాబు రెడ్డి అను ఇరువురు పొలం వద్ద నుండి వస్తూ ఉండగా ఎంపీపీ పురుషోత్తం రెడ్డి మార్గమధ్యంలో ఉండి, […] The post టిడిపి కార్యకర్త, ఎంపీపీల మధ్య ఘర్షణ… appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 22 Aug 2025 5:33 pm

Mega158 Announced

Megastar Chiranjeevi turned 70 today and there are several announcements made and updates released about his upcoming movies. Megastar’s 158th film has been announced officially today and Bobby Kolli will direct this prestigious film. This is the second combination of Chiranjeevi and Bobby after a blockbuster like Waltair Veerayya. The concept poster along with the […] The post Mega158 Announced appeared first on Telugu360 .

తెలుగు 360 22 Aug 2025 5:32 pm

నిందితుడు దొరికాడు..

హైదరాబాద్ : కూకట్‌పల్లి ప్రాంతాన్ని కుదిపేసిన చిన్నారి స‌హ‌స్ర‌ హత్య కేసు మిస్టరీకి

ప్రభ న్యూస్ 22 Aug 2025 5:30 pm

ప్రతి పౌరునికి ఓటు హక్కు వజ్రాయుధం లాంటిది

18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కును నమోదు చేసుకోవాలి ఆర్డీవో మహేష్విశాలాంధ్ర ధర్మవరం;; 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కుకు నమోదు చేసుకోవాలని, ప్రతి పౌరునికి ఓటు హక్కు వజ్రాయుధం లాంటిది అని ఆర్డిఓ మహేష్ తెలిపారు. ఈ సందర్భంగా పట్టణంలోని ఆర్డీవో కార్యాలయంలో ఆర్డీవో అధ్యక్షతన వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఓటుకు సంబంధించిన పలు విషయాలపై వారు సలహాలు, సూచనలు తెలియజేశారు. తదుపరి రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమస్యలకు […] The post ప్రతి పౌరునికి ఓటు హక్కు వజ్రాయుధం లాంటిది appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 22 Aug 2025 5:26 pm

హనుమకొండలో ఐఫిల్ టవర్

ఫ్రాన్స్ లో ప్రముఖ కట్టడమైన ఐఫిల్ టవర్ 135 ఏళ్లుగా ప్రపంచ వ్యాప్తంగా పర్యాటకులను ఆకర్షిస్తోంది.

తెలుగు పోస్ట్ 22 Aug 2025 5:23 pm

కే.హెచ్. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రవేశాలకు కౌన్సెలింగ్ ప్రారంభం

ప్రిన్సిపాల్ ప్రభాకర్ రెడ్డి.విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని కేహెచ్ డిగ్రీ కళాశాలలో ప్రవేశాల కౌన్సిలింగ్ కొరకు ఉన్నత విద్యా మండలి నోటిఫికేషన్ ఆధారంగా డిగ్రీ మొదటి సంవత్సరం చేరదలచిన విద్యార్థులకు అడ్మిషన్ కౌన్సిలింగ్ ప్రారంభమైందని ప్రిన్సిపాల్ ప్రభాకర్ రెడ్డి తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ ఈ నెల ఆగస్టు 26 వ తేదీ లోపు విద్యార్థులoదరూ రిజిస్ట్రేషన్ చేసుకోవాలని, ప్రాసెసింగ్ ఫీజు కింద ఓసీలు రూ.400 ; బీసీలు రూ.300; ఎస్సీ,ఎస్టీ లు రూ 200 చొప్పున చెల్లించవలసి […] The post కే.హెచ్. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రవేశాలకు కౌన్సెలింగ్ ప్రారంభం appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 22 Aug 2025 5:19 pm

బాస్కెట్బాల్ పోటీల్లో సుందరయ్య నగర్ మున్సిపల్ హై స్కూల్ విద్యార్థినుల ప్రతిభ

విశాలాంధ్ర ధర్మవరం; పట్టణంలోని శ్రీ గణేష్ మునిసిపల్ ఉన్నత పాఠశాల, సుందరయ్య నగర్ నందు 10వ తరగతి చదువుతున్న విద్యార్థినులు యశస్విని, అలేఖ్య బాస్కెట్ బాల్ పోటీల్లో అద్భుత ప్రతిభ కనబర్చారని పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రామకృష్ణ పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆగస్టు 14,15,16 వ తేదీల్లో పిఠాపురం నందు కొణిదెల వెంకట్రావ్ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన 10వ ఏపీ స్టేట్ జూనియర్ బాస్కెట్ బాల్ ఛాంపియన్ షిప్ – 2025 నందు ఉమ్మడి […] The post బాస్కెట్బాల్ పోటీల్లో సుందరయ్య నగర్ మున్సిపల్ హై స్కూల్ విద్యార్థినుల ప్రతిభ appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 22 Aug 2025 5:10 pm

Exclusive: Rasha Thadani all set for Tollywood Debut

Superstar Krishna’s grandson and son of actor Ramesh Babu named Jaya Krishna Ghattamaneni is making his debut as lead actor this year. He underwent extensive training for years and his debut film has been locked. Young and talented Ajay Bhupathi will launch Jaya Krishna and the pre-production work of the film is currently going on. […] The post Exclusive: Rasha Thadani all set for Tollywood Debut appeared first on Telugu360 .

తెలుగు 360 22 Aug 2025 5:08 pm

కడలి గర్భంలో కరుణామయుడు

కడలి గర్భంలో ఏసు క్రీస్తు విగ్రహాన్ని చూడాలంటే ఇటలీకి వెళ్లాల్సిందే.

తెలుగు పోస్ట్ 22 Aug 2025 5:00 pm

హైదరాబాద్ లో రాత్రివేళ వీధి దీపాలు ఉండడం లేదు : కిషన్ రెడ్డి

హైదరాబాద్: బిఆర్ఎస్, కాంగ్రెస్ పాలన వల్ల హైదరాబాద్ పరిస్థితి అస్తవ్యస్థంగా మారిందని బిజెపి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) తెలిపారు. హైదరాబాద్ లో రాత్రివేళ వీధి దీపాలు ఉండడం లేదని అన్నారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. హైదరాబాద్ అంటే కేవలం హైటెక్ సిటీ ప్రాంతం మాత్రమే కాదని, స్థిరాస్తి వ్యాపారం బాగా ఉన్న ప్రాంతాలపై కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టి సారించారని తెలియజేశారు. డ్రైనేజీల్లో పూడికలు తీయడం లేదని, మంచినీటి పైపులైన్లు వేయడం […]

మన తెలంగాణ 22 Aug 2025 4:52 pm

Fact Check: Video showing Varanasi police feeding monkeys is an AI-generated one

Festival of Janmashtami, which marks the birth of Lord Krishna, was celebrated across the country on August 16, 2025.

తెలుగు పోస్ట్ 22 Aug 2025 4:40 pm

మెగా రక్త దానం..

ఆంధ్రప్రభ, విశాఖపట్నం (ఏయూ) : అపోహలు వీడి.. అవకాశం ఉన్న ప్రతి ఒక్కరూ

ప్రభ న్యూస్ 22 Aug 2025 4:39 pm

Anil Ravipudi delivers the Best of Megastar

Tollywood’s Hit Machine Anil Ravipudi knows the strengths of his lead actors and he pens scripts to elevate them in the best manner. After utilizing the comic timing of Venkatesh, he is working with Megastar Chiranjeevi in Mana Shankara Varaprasad Garu. The glimpse has been out and it is quite impressive. Mega fans are left […] The post Anil Ravipudi delivers the Best of Megastar appeared first on Telugu360 .

తెలుగు 360 22 Aug 2025 4:36 pm

బ్యూటీషియన్, టైలరింగ్ కోర్సులు ఉపాధికి ఎంతో ఉపయోగపడతాయి

ఆర్డీవో మహేష్విశాలాంధ్ర ధర్మవరం;; బ్యూటీషియన్, టైలరింగ్ కోర్సులు మహిళలకు ఉపాధితో పాటు జీవితములో మంచి సుఖశాంతులు లభిస్తాయని ఆర్డిఓ మహేష్ తెలిపారు. ఈ సందర్భంగా వారు పట్టణంలోని ఎస్బిఐ కాలనీ నందుగల మానస గార్మెంట్స్ వారు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో తో పాటు జిల్లా ర్యాంప్ కోఆర్డినేటర్ వెంకటేష్ ప్రసాద్, టిడిపి పట్టణ ఇన్చార్జ్ పరిసే సుధాకర్, టిడిపి పార్లమెంట్ ఇంచార్జ్ పురుషోత్తం గౌడ్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ […] The post బ్యూటీషియన్, టైలరింగ్ కోర్సులు ఉపాధికి ఎంతో ఉపయోగపడతాయి appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 22 Aug 2025 4:35 pm

Ravipudi claims no VFX used for Chiru’s looks

In an era with VFX dominated larger-than-life commercial potboilers, Telugu filmmaker Anil Ravipudi, who commands a stupendous track record with back-to-back hits, says he will provide wholesome entertainment without using any VFX effects. He made this statement on the eve of launching the title of his upcoming film with Tollywood Megastar in the lead role. […] The post Ravipudi claims no VFX used for Chiru’s looks appeared first on Telugu360 .

తెలుగు 360 22 Aug 2025 4:31 pm

శ్రీవారికి 121 కిలోల బంగారం

ఓ ప్రముఖ పారిశ్రామికవేత్త తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారికి 121 కిలోల బంగారాన్ని విరాళం

తెలుగు పోస్ట్ 22 Aug 2025 4:30 pm

గుట్టును పట్టారిలా..

శ్రీ సత్యసాయి బ్యూరో, (ఆంధ్రప్రభ) : శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలో గంజాయి

ప్రభ న్యూస్ 22 Aug 2025 4:26 pm

నిర్దేశించిన లక్ష్యాలను సకాలంలో పూర్తి చేయండి

జిల్లా కలెక్టర్ టి.ఎస్.చేతన్ విశాలాంధ్ర బ్యూరో -శ్రీ సత్యసాయి : నిర్దేశించిన లక్ష్యాలను సకాలంలో పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ టి.ఎస్.చేతన్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం జిల్లా కలెక్టరేట్ నుండి ..జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్ తో కలసి స్వర్ణ ఆంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర, స్వమిత్వా, ఈ పి టి ఎస్ డాక్యుమెంట్ అప్‌లోడ్, అన్నాదత సుఖిభవ,ఇ-క్రాప్ బుకింగ్, ఎలక్షన్స్ ఫారం 6, 7, 8, జి ఎస్ డబ్ల్యూ ఎస్ స్టాఫ్ బయో మెట్రిక్ […] The post నిర్దేశించిన లక్ష్యాలను సకాలంలో పూర్తి చేయండి appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 22 Aug 2025 4:19 pm

రూ.5వేల లంచంతో..!

ఆంధ్రప్రభ బ్యూరో ఉమ్మడి ఆదిలాబాద్ : అవినీతికి కేరాఫ్ అడ్రస్ గా పేరున్న

ప్రభ న్యూస్ 22 Aug 2025 4:17 pm

యోగాసన కేంద్రమును ప్రారంభించిన మంత్రి నియోజక వర్గ ఇన్చార్జ్ హరీష్ బాబు

విశాలాంధ్ర -ధర్మవరం : పట్టణంలోని కళాజ్యోతి సర్కిల్ వద్ద మున్సిపల్ భవనం పైన మంత్రి సత్య కుమార్ యాదవ్ సహకారంతో, ధర్మవరం యోగ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన హిందూ నిత్య ధ్యాన యోగా సాధన కేంద్రాన్ని మంత్రి నియోజక వర్గ ఇన్చార్జ్ హరీష్ బాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ధ్యానం ద్వారా మానసిక ప్రశాంతత, యోగా ద్వారా శారీరక ఆరోగ్యము లభిస్తుందని తెలిపారు. అంతేకాకుండా ఆరోగ్యకరమైన జీవనానికి యోగా ధ్యానం ఎంతో అవసరం అని […] The post యోగాసన కేంద్రమును ప్రారంభించిన మంత్రి నియోజక వర్గ ఇన్చార్జ్ హరీష్ బాబు appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 22 Aug 2025 3:58 pm

లడ్డూ కావాలంటూ సీఎంకు రిక్వెస్ట్

మధ్యప్రదేశ్‌కు చెందిన కమలేశ్‌ కుశ్వాహా అనే వ్యక్తి ముఖ్యమంత్రి హెల్ప్‌లైన్‌ నంబరుకు ఫోన్‌ చేసి తన సమస్య చెప్పుకున్నారు.

తెలుగు పోస్ట్ 22 Aug 2025 3:45 pm

హంగూ.. ఆర్భాటం లేకుండా..!

ఆంధ్రప్రభ బ్యూరో, ఉమ్మడి ఆదిలాబాద్ : ఆమె.. అధికార కాంగ్రెస్ పార్టీ (Congress

ప్రభ న్యూస్ 22 Aug 2025 3:44 pm

What a Lineup Lokesh Kanagaraj?

Lokesh Kanagaraj is the most happening director of Indian cinema and he has a series of big-budget films lined up. Though Coolie failed to live up to the expectations and even after Lokesh Kanagaraj receiving criticism, he has several films lined up. Lokesh Kanagaraj is all set to direct the biggest ever multi-starrer featuring Rajinikanth […] The post What a Lineup Lokesh Kanagaraj? appeared first on Telugu360 .

తెలుగు 360 22 Aug 2025 3:39 pm

కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష

గోదావరి, కృష్ణా నదులకు ఎగువ నుంచి వస్తున్న భారీ ప్రవాహాలు, వరదల పరిస్థితిపై సీఎం చంద్రబాబు అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఢిల్లీ నుంచి సీఎస్ కె.విజయానంద్, డీజీపీ హరీశ్‌ కుమార్ గుప్తాలతో పాటు ఇతర ఉన్నతాధికారులతో టెలికాన్ఫరెన్స్ ద్వారా తాజా పరిస్థితులపై సీఎం ఆరా తీశారు. రెండు నదులకు వస్తున్న వరద ప్రవాహాలు, పలు ప్రాంతాల్లో నీట మునిగిన పంటలు, నివాస సముదాయాలకు సంబంధించి అధికారులు సీఎంకు వివరించారు. కృష్ణా నదికి ఎగువ నుంచి వస్తున్న ప్రవాహాలతో […] The post కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 22 Aug 2025 3:33 pm

భార్య నోరా ఫతేహిలా మారాలంటూ!!

రోజూ గంటల తరబడి వ్యాయామం చేసి సన్నబడాలని తన భర్త హింసిస్తున్నాడంటూ ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

తెలుగు పోస్ట్ 22 Aug 2025 3:15 pm

గోడ కూలి.. ఒకరు మృతి

మరొకరికి తీవ్ర గాయాలు (ఆంధ్రప్రభ, మచిలీపట్నం ప్రతినిధి) : మచిలీపట్నం (Machilipatnam) రాడార్

ప్రభ న్యూస్ 22 Aug 2025 3:05 pm

ఆర్థిక, ఆరోగ్య సమస్యలతో వ్యక్తి మృతి

మన తెలంగాణ/బోడుప్పల్ : కులవృత్తిని నమ్ముకుని ఆర్థిక ఇబ్బందులు, ఆరోగ్య సమస్యలతో వ్యక్తి మృతి చెందిన ఘటన మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.స్థానికులు, బంధువులు తెలిపిన వివరాల ప్రకారం…మేడిపల్లి మండలం పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ బుద్ధ నగర్ కి చెందిన రాజు చారి(36)కులవృత్తి నమ్ముకుని కొన్ని సంవత్సరాలుగా బంగారం పని చేసుకుంటూ జీవితం కొనసాగిస్తున్నాడు.మూడు సంవత్సరాలుగా పనులు లేకపోవడంతో సంపాదనలేక ఆర్థిక ఇబ్బందులతో, గల్లీ గల్లీకి మార్వాడి దుకాణాలు ఏర్పడడంతో పనులు లేక కులవృత్తిని నమ్ముకొని […]

మన తెలంగాణ 22 Aug 2025 2:51 pm

ఆ కళ్ళనుంచి తప్పించుకోలేరిక…

పహారా…అంత తేలికైనది కాదు..ఎక్కడేం జరిగినా, చీమ చిటుక్కుమన్నా పట్టేయడం సులభమైనదేమీ కాదు. వీధుల్లో,

ప్రభ న్యూస్ 22 Aug 2025 2:50 pm

వైసిపి ఎంపిపిపై హత్యాయత్నం?

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీసత్యసాయి జిల్లాలో వైసిపి ఎంపిపి పురుషోత్తంరెడ్డిపై దాడి జరిగింది. ఆలయానికి వెళ్లి వస్తుండగా పురుషోత్తంరెడ్డిపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. టిడిపి నేతలే తనపై దాడి చేశారని పురుషోత్తంరెడ్డి ఆరోపణలు చేస్తున్నారు. దాడికి నిరసనగా హిందూపురంలో వైసిపి నేతలు ఆందోళన చేపట్టారు. దాడి చేసిన వారిని అరెస్ట్‌ చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. తనపై హత్యాయత్నం జరిగిందని ఆరోపణలు చేశారు.

మన తెలంగాణ 22 Aug 2025 2:36 pm

అర్హులకు మాత్రమే పెన్షన్ ఇవ్వాలనేది ప్రభుత్వం ఉద్దేశం: కొండపల్లి

అమరావతి: దివ్యాంగుల పెన్షన్లపై వైసిపిది విషప్రచారం అని ఎపి మంత్రి కొండపల్లి శ్రీనివాస్ (Kondapalli Srinivas) తెలిపారు. పేదరికం నుంచి ప్రజలు బయటకు రావాలనే పెన్షన్లు ఇస్తున్నామని అన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి లక్షల మంది పెన్షన్లు తొలిగించారని వైసిపి చేసిన ఆరోపణలపై కొండపల్లి స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వం వచ్చిన 15 నెలల్లో ఒక్క పెన్షన్ (One pension) కూడా తొలగించలేదని, అర్హులకు మాత్రమే పెన్షన్ ఇవ్వాలనేది ప్రభుత్వం ఉద్దేశమని […]

మన తెలంగాణ 22 Aug 2025 2:34 pm

Ys Jagan : జగన్ అర్ధమవుతుందా? కోటరీ మధ్య నుంచి బయటకు రారా?

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోయి పదమూడు నెలలు కావస్తుంది. ఈ పదమూడు నెలల్లో పార్టీ బలోపేతానికి అవసరమైన చర్యలు ఏమైనా తీసుకున్నారంటే ఏమీ లేదనే చెప్పాలి

తెలుగు పోస్ట్ 22 Aug 2025 2:29 pm

ఫ్యాక్ట్ చెక్: వైరల్ వీడియోలో వరద నీటిలో మునిగి కనిపిస్తున్న విమానాశ్రయం, ముంబై ఏయిర్ పోర్ట్ కాదు

గత కొన్ని రోజులుగా ముంబైలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీని వలన పలు ప్రాంతాల్లో నీరు నిలిచిపోవడం, ఊహించని అంతరాయాలు ఏర్పడటం

తెలుగు పోస్ట్ 22 Aug 2025 2:17 pm

2600 మంది విద్యార్థులు చదువుకునేలా వసతులు కల్పిస్తున్నాం : భట్టి

హైదరాబాద్: విద్య ద్వారా సామాజిక, ఆర్థిక వెనుకబాటును తొలగించొచ్చని, ఉద్యోగ అవకాశాల ద్వారా పేదరికాన్ని జయించవచ్చుఅని తెలంగాణ డిప్యూటి సిఎం భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) తెలిపారు. గురుకులాల విషయంలో ప్రభుత్వం నిర్దిష్ట ప్రణాళికలతో వెళ్తోందని అన్నారు. యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ నిర్వాసితులకు ఉద్యోగ నియామక పత్రాలు అందజేశారు. వీరపల్లిలో 335 మంది భూనిర్వాసితులకు నియామక పత్రాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో భట్టి పాల్గొన్నారు. ఆయన మీడియాతో మాట్లాడారు. సిఎస్ఆర్ నిధులతో 25 ఎకరాల్లో […]

మన తెలంగాణ 22 Aug 2025 2:00 pm

వీధి కుక్కల తరలింపు వ్యవహారం..సుప్రీం ధర్మాసనం కీలక తీర్పు

వీధి కుక్కల సమస్యపై సుప్రీంకోర్టు కీలక తీర్పును విడుదల చేసింది.బహిరంగ ప్రదేశాలలో ఎవరూ వీధి కుక్కలకు ఆహారం అందించకూడదని, దీనికోసం నిర్దేశిత ప్రాంతాలను ఏర్పాటుచేయాలని అధికారులను ఆదేశించింది.రేబీస్ వ్యాధి లేదా ప్రమాదకర ప్రవర్తన కలిగిన కుక్కలను మినహా, ఇప్పటివరకు షెల్టర్లకు తరలించిన వీధి కుక్కలను స్టెరిలైజ్ చేసిన తర్వాత తిరిగి విడుదల చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.దీనికి సంబంధించి గతంలో ఇచ్చిన తీర్పును సర్వోన్నత న్యాయస్థానం సవరించింది. కుక్కల దాడులు పెరిగిపోవడంపై ఆందోళన వ్యక్తంచేసిన సుప్రీంగతంలో, దిల్లీ ఎన్‌సీఆర్‌ […] The post వీధి కుక్కల తరలింపు వ్యవహారం..సుప్రీం ధర్మాసనం కీలక తీర్పు appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 22 Aug 2025 1:42 pm

TDP : ఈ ఎమ్మెల్యేలను మార్చాల్సిందేనా? కొత్తవారు వస్తారా?

కూటమి ప్రభుత్వం ఏర్పాటయిన తర్వాత ఏడాదిలోనే అనేక వివాదాలు చోటు చేసుకున్నాయి. ఎమ్మెల్యేలు పార్టీ లైన్ తప్పుతున్నారు

తెలుగు పోస్ట్ 22 Aug 2025 1:31 pm

మెగాస్టార్ చిరంజీవి 157వ సినిమా పేరు అదే

హైదరాబాద్: మెగాస్టార్ చిరంజీవి జన్మదిన సందర్భంగా 157వ సినిమా టైటిల్ ను విడదల చేశారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో చిరు నటిస్తున్న ఈ సినిమాకు ‘మన శంకర్ వరప్రసాద్ గారు’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. పండక్కి వస్తున్నారు అనే ఉప శీర్షిక ఇచ్చారు. విక్టరీ వెంకటేష్ టైటిల్ గ్లింప్స్‌కు వాయిస్ ఓవర్ ఇచ్చారు. ఈ మూవీలో చిరుకు తోడుగా నయనతార నటిస్తున్నారు. ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కానున్నట్టు సమాచారం.

మన తెలంగాణ 22 Aug 2025 1:28 pm

పార్లమెంటు గోడ దూకి పార్లమెంట్ భవనంలోకి వెళ్లిన చొరబాటుదారుడు

దేశ రాజధాని దిల్లీలో పార్లమెంట్‌ భవనం వద్ద శుక్రవారం ఉదయం భద్రతా ఉల్లంఘన ఘటన చోటుచేసుకుంది. అత్యంత కఠినమైన భద్రతా ఏర్పాట్లున్న ప్రాంగణంలో ఒక చొరబాటుదారుడు చెట్టు ఎక్కి, గోడ దూకి కొత్త పార్లమెంట్ భవనం గరుడ్ గేట్‌ వద్దకు ప్రవేశించాడు.ఈ ఘటన ఉదయం 6:30 గంటల సమయానికి జరిగింది. భద్రతా సిబ్బంది అతడిని వెంటనే అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం అతడిని విచారిస్తున్నారు.ఈ సంఘటన పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ముగిసిన మరుసటి రోజు చోటుచేసుకుంది. ఈ సమావేశాలు […] The post పార్లమెంటు గోడ దూకి పార్లమెంట్ భవనంలోకి వెళ్లిన చొరబాటుదారుడు appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 22 Aug 2025 1:25 pm

విద్యార్థులకు అస్వస్థత..

ఆంధ్రప్రభ ప్రతినిధి, భూపాలపల్లి : జయశంకర్ జిల్లా భూపాలపల్లి (Bhupalpalli) మున్సిపాలిటీ పరిధిలోని

ప్రభ న్యూస్ 22 Aug 2025 1:18 pm

Liquor Scam Heat Turns to Ex-Minister Narayana Swamy: Arrest Likely?

Political tensions are escalating in Andhra Pradesh as developments in the high-profile liquor scam unfold. With several key leaders from the YSRCP already arrested and others out on bail in related cases, the focus has now shifted to former Excise Minister Narayana Swamy. The Special Investigation Team (SIT), which is probing the scam, has issued […] The post Liquor Scam Heat Turns to Ex-Minister Narayana Swamy: Arrest Likely? appeared first on Telugu360 .

తెలుగు 360 22 Aug 2025 1:06 pm

కెటిఆర్ వ్యాఖ్యలపై జగ్గారెడ్డి ఫైర్

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన కాంగ్రెస్ ను చిల్లర పార్టీ అంటారా అని కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి (Jaggareddy) ధ్వజమెత్తారు. సోనియా గాంధీ వల్లనే తెలంగాణ వచ్చిందని మాజీ సిఎం కెసిఆర్ చెప్పలేదా? అని బిఆర్ఎస్ ను ప్రశ్నించారు. బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ వ్యాఖ్యలపై జగ్గారెడ్డి మండిపడ్డారు. కాంగ్రెస్ పై మాట్లాడిన కెటిఆర్ కు క్యారెక్టర్ లేదని, రాజకీయ పరిపక్వత లేదని జగ్గారెడ్డి విమర్శించారు.

మన తెలంగాణ 22 Aug 2025 1:03 pm

Chiranjeevi : చిరంజీవి + అనిల్ రావిపూడి మూవీ టైటిల్ రివీల్.. అదిరిపోలా?

మెగాస్టార్ చిరంజీవికి డెబ్భయో ఏట ఈరోజు అడుగుపెట్టారు. ఈ సందర్భంగా వచ్చే సంక్రాంతికి విడుదలయ్యే సినిమా టైటిల్ ను దర్శకుడు అనిల్ రావిపూడి రివీల్ చేశారు

తెలుగు పోస్ట్ 22 Aug 2025 12:56 pm

కాంగ్రెసొచ్చింది: క్యూలైన్లు తెచ్చింది

ఆగష్టు 22(జనం సాక్షి)సమైక్య రాష్ట్రంలో కాంగ్రెస్‌ పాలనలో ఎరువుల కోసం రైతుల క్యూలైన్లు చూశాం.. తెల్లవారుజాము నుంచే బారులు తీరేవారు. లైన్లలో …

జనం సాక్షి 22 Aug 2025 12:51 pm

శ్రీశైలం ప్రాజెక్టులో భారీ వరద.. నీటి నిల్వ 199.73 టీఎంసీ

ఎగువ ప్రాంతాల్లో కురిసిన తీవ్రమైన వర్షాల కారణంగా శ్రీశైలం ప్రాజెక్టులో భారీ వరద కొనసాగుతోంది. జూరాలు,సుంకేసులు నుండి నీటి ప్రవాహం క్రమంగా పెరుగుతూ ఉంది. ప్రాజెక్టు జలాశయంలో ఇప్పటి వరకు ఇన్‌ఫ్లో 5,40,756 క్యూసెక్కులు కాగా, ఔట్‌ఫ్లో 5,16,493 క్యూసెక్కుల వద్ద ఉంది. పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్ ద్వారా 30,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. అదనంగా,ఎడమగట్టు విద్యుత్‌ కేంద్రం నుండి 35,315 క్యూసెక్కులు,కుడిగట్టు విద్యుత్‌ కేంద్రం నుండి 29,648 క్యూసెక్కుల నీరు ప్రాజెక్టు నుంచి విడుదల […] The post శ్రీశైలం ప్రాజెక్టులో భారీ వరద.. నీటి నిల్వ 199.73 టీఎంసీ appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 22 Aug 2025 12:44 pm

డెంగీతో ఇద్దరు చిన్నారుల మృతి

ఆగష్టు 22(జనం సాక్షి)డెంగీ జ్వరంతో జనగామ, మహబూబాబాద్‌ జిల్లాల్లో ఇద్దరు చిన్నారులు మృతిచెందారు. జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్‌ మండలం …

జనం సాక్షి 22 Aug 2025 12:41 pm

నాడు కేసీఆర్‌ యూరియా తెప్పించారిలా

ఎరువులపై మాజీ సీఎం కేసీఆర్‌ సమీక్ష వీడియో వైరల్‌ యూరియా తెప్పించిన తీరుపై ప్రశంసలు అధికారులకు ఆదేశాలు ఇచ్చిన తీరు భేష్‌ గ్రామాలకు లారీలతో సరఫరాకు సూచనలు …

జనం సాక్షి 22 Aug 2025 12:37 pm

నేడు ఢిల్లీకి సీఎం చంద్రబాబు.. పలువురు కేంద్రమంత్రులతో భేటీ

ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి దిశగా ప్రభుత్వం నిరంతరం అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో కేంద్రం నుండి మరిన్ని నిధులను సాధించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సహా రాష్ట్ర మంత్రులు తరచూ కేంద్రమంత్రులతో సమావేశాలు జరుపుతూ,రాష్ట్ర సమస్యలను వివరిస్తూ పరిష్కారానికి కేంద్రం సహకరించాలంటూ అభ్యర్థనలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు మళ్లీ ఢిల్లీ పర్యటనకు సిద్ధమవుతున్నారు. అక్కడ ఆయన పలు ముఖ్యమైన కేంద్రమంత్రులను కలవనున్నారు. ఈరోజు (శుక్రవారం) మధ్యాహ్నం 2 గంటలకు కేంద్ర […] The post నేడు ఢిల్లీకి సీఎం చంద్రబాబు.. పలువురు కేంద్రమంత్రులతో భేటీ appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 22 Aug 2025 12:37 pm

Vice President Election : ఉప రాష్ట్రపతి ఎన్నికతో ఇరకాటం తప్పదా? గెలుపోటములతో సంబంధం లేదా?

భారత ఉపరాష్ట్రపతి ఎన్నిక ఫలితం ముందుగానే తెలిసినా పోటీ తప్పడం లేదు. నిజానికి ఉప రాష్ట్రపతి పదవి అంటే రాజకీయాలకు అతీతంగా ఎన్నుకోవాలి

తెలుగు పోస్ట్ 22 Aug 2025 12:34 pm

సార్లేరీ ?

జీ.కే వీధి, ఆగస్టు 22 (ఆంధ్రప్రభ ) : ఈ విద్యాసంవత్సరం ప్రారంభం

ప్రభ న్యూస్ 22 Aug 2025 12:33 pm

Andhra Pradesh : వైసీపీ మాజీ మంత్రి ఇంటికి సిట్ అధికారులు

ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ కేసులో మాజీ మంత్రి నారాయణ స్వామి ఇంట్లో సిట్ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు

తెలుగు పోస్ట్ 22 Aug 2025 12:29 pm

1000 కోట్లకు పైగా బిల్లులు పెండింగ్‌

ఆగష్టు 22(జనం సాక్షి)హైదరాబాద్‌: రాష్ట్రంలోని దవాఖానల్లో ఈ నెలాఖరు నుంచి ఆరోగ్య శ్రీ సేవలు నిలిచిపోనున్నాయి. గత ఏడాది …

జనం సాక్షి 22 Aug 2025 12:26 pm

ఉగ్రరూపం దాల్చిన గోదావరి..

ధవళేశ్వరం వద్ద రెండో నెంబరు ప్రమాద హెచ్చరికఎగువ ప్రాంతాలలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా గోదావరి నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది.ధవళేశ్వరం బ్యారేజీ వద్ద నీటి ప్రవాహం అత్యంత ప్రమాదకర స్థాయికి చేరింది.తెల్లవారుజామున అధికారులు రెండో స్థాయి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు.హెడ్‌ వర్క్స్‌ ఈఈజీ శ్రీనివాసరావు ప్రకారం, సముద్రంలోకి ప్రతీసెకనుకు 13 లక్షల క్యూసెక్కుల వరద నీరు విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు. అలాగే, సాయంత్రం వరకు బ్యారేజీకి 14 లక్షల క్యూసెక్కుల వరద నీరు చేరే అవకాశమున్నట్లు […] The post ఉగ్రరూపం దాల్చిన గోదావరి.. appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 22 Aug 2025 12:26 pm

ఒక తెలుగు బిడ్డ, న్యాయ నిపుణుడిని నిలబెడితే మద్దతు ఇవ్వలేరా?: షర్మిల

అమరావతి: బిజెపికి వైసిపి పార్టీ బిటీమ్ అని నిజ నిర్థారణ జరిగిందని ఎపి పిసిసి అధ్యక్షురాలు షర్మిల (Sharmila) తెలిపారు. బిజెపి ముందు వైసిపి ముసుగు మళ్లీ తొలగించిందని అన్నారు. ఈ సందర్భంగా షర్మిల మీడియాతో మాట్లాడుతూ..ఉపరాష్ట్రపతి ఎన్నికలో ఎన్డియే అభ్యర్థికి మద్ధతుతో మరోసారి తేటతెల్లమైందని, రాష్ట్రంలో ప్రతిపక్షం ముసుగులో ఉన్నది కూడా నరేంద్ర మోడీ పక్షమే తేలిందని ఎద్దేవా చేశారు. అవినీతి కేసులకు భయపడి బిజెపికి వైసిపి మళ్లీ దాసోహం అంటోందని మండిపడ్డారు. ఓటు చోరితో […]

మన తెలంగాణ 22 Aug 2025 12:26 pm

అసెంబ్లీలో ఆర్‌ఎస్‌ఎస్‌ గీతాన్ని ఆలపించిన డీకే శివకుమార్‌

ఆగష్టు 22(జనం సాక్షి)కర్ణాటక కాంగ్రెస్‌లో అధికార మార్పిడి వ్యవహారం కొనసాగుతోన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్న …

జనం సాక్షి 22 Aug 2025 12:22 pm

Breaking : కేసీఆర్ కు హైకోర్టు లో ఎదురుదెబ్బ

తెలంగాణ హైకోర్టులో కేసీఆర్, హరీశ్ రావులకు ఎదురుదెబ్బ తగిలింది. కాళేశ్వరం ప్రాజెక్టు కమిషన్ నివేదికపై మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని చెప్పింది.

తెలుగు పోస్ట్ 22 Aug 2025 12:19 pm

Stray Dogs case : Supreme Court modifies its earlier order

The Supreme Court on Friday modified its contentious August 11th order regarding the capturing of stray dogs in National Capital Region New Delhi. The earlier order given by a two member bench empowered the Delhi municipal authorities to pick up all stray dogs and transfer them to separate shelters after sterilization. This order received widespread […] The post Stray Dogs case : Supreme Court modifies its earlier order appeared first on Telugu360 .

తెలుగు 360 22 Aug 2025 12:19 pm

మార్వాడీ గో బ్యాక్…తెలంగాణ బంద్

హైదరాబాద్: తెలంగాణ వ్యాప్తంగా మార్వాడీ గో బ్యాక్ ఉద్యమం ఉద్ధృతమవుతోంది. మార్వాడీ వ్యాపారాలతోస్థానికుల ఉపాధి అవకాశాలు దెబ్బతింటున్నాయన్న కారణంతో ఒయు జెఎసి తెలంగాణ బంద్‌కు పిలుపునిచ్చింది. మార్వాడీలు స్థానికుల ఉపాధి అవకాశాలను కొల్లగొడుతున్నారని, తిరిగి స్థానికులపై దాడులకు పాల్పడుతున్నారని ఆందోళన చేస్తున్నారు. తెలంగాణ ప్రజలపై ఆధారపడి బతుకుతూ, వారిపైనే పెత్తనం చేస్తున్నారనే ఆరోపణలతో మార్వాడీ–గుజరాతీలకు వ్యతిరేకంగా ఆందోళనలు ఉద్ధృతమయ్యాయి. ఉమ్మడి మెద‌క్ జిల్లా, ఉమ్మడి నల్లగొండ జిల్లాల్లో షాపులు బంద్ చేశారు. ఒయు జెఎసి పిలుపుతో షాపులు, […]

మన తెలంగాణ 22 Aug 2025 12:17 pm

అమెరికా సంచలన నిర్ణయం.. 5.5 కోట్ల మంది విదేశీయుల వీసాల పరిశీలన

అమెరికా ప్రభుత్వం వలస విధానాలపై మరో కఠిన నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే చెల్లుబాటులో ఉన్న 5.5 కోట్ల మంది విదేశీయుల వీసాలను సమీక్షిస్తున్నట్లు అమెరికా విదేశాంగ శాఖ గురువారం సంచలన ప్రకటన చేసింది. ఈ సమీక్షలో ఎవరైనా వీసా నిబంధనలు ఉల్లంఘించినట్లు తేలితే, తక్షణమే వారి వీసాను రద్దు చేయడమే కాకుండా, వారు అమెరికాలో ఉంటే దేశం నుంచి బహిష్కరించే ప్రక్రియను ప్రారంభిస్తామని స్పష్టం చేసింది. నిరంతర పరిశీలన పేరుతో చేపట్టిన ఈ భారీ ప్రక్రియలో భాగంగా, […] The post అమెరికా సంచలన నిర్ణయం.. 5.5 కోట్ల మంది విదేశీయుల వీసాల పరిశీలన appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 22 Aug 2025 12:13 pm

మూసీలో బోటు షికారు..

హైదరాబాద్ వాసులకు త్వరలో సరికొత్త పర్యాటక అనుభూతి !నదిని శుభ్రపరిచి కృష్ణా, గోదావరి నీటితో నింపేందుకు యోచన హైదరాబాద్ నగరవాసులకు త్వరలోనే సరికొత్త పర్యాటక అనుభూతి అందుబాటులోకి రానుంది. హుస్సేన్‌సాగర్, దుర్గం చెరువు తరహాలో ఇకపై చారిత్రక మూసీ నదిలో కూడా బోటింగ్ సదుపాయాన్ని కల్పించేందుకు తెలంగాణ ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. మూసీ ప్రక్షాళన, సుందరీకరణపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల చేసిన వ్యాఖ్యలతో ఈ ప్రతిపాదనకు మళ్లీ జీవం వచ్చినట్టయింది. మూసీ నదిని పర్యాటక […] The post మూసీలో బోటు షికారు.. appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 22 Aug 2025 12:03 pm