SENSEX
NIFTY
GOLD
USD/INR

Weather

24    C
... ...View News by News Source

Minister |రామ్ లాల్‌జీతో మంత్రి లోకేష్ భేటీ

Minister | రామ్ లాల్‌జీతో మంత్రి లోకేష్ భేటీ Minister | మంగళగిరి,

ప్రభ న్యూస్ 26 Nov 2025 7:24 pm

మాదాపూర్‌లో ఐటీ కంపెనీ పేరుతో ఘరానా మోసం..

హైదరాబాద్: నిరుద్యోగుల నుంచి భారీగా డబ్బులు వసూల్ చేసి ఓ ఐటి కంపెనీ బోర్డుతిప్పేసింది. ఈ ఘరానా మోసం నగరంలోని మాదాపూర్లో చోటుచేసుకుంది.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శిక్షణ ఇచ్చి, ఉద్యోగం ఇప్పిస్తామంటూ ఎన్ఎస్ఎన్ ఇన్ఫోటెక్ అనే కంపెనీ నిరుద్యోగులను నమ్మించి భారీగా డబ్బులు వసూల్ చేసింది. దాదాపు 400 మంది విద్యార్థుల నుంచి లక్షల్లో డబ్బులు తీసుకుంది. ఒక్కో విద్యార్థి నుంచి రూ.3 లక్షల చొప్పున డబ్బులు వసూలు చేసిన కంపెనీ తర్వాత బోర్డు తిప్పేసింది. మొత్తం డబ్బును తీసుకుని కంపెనీ డైరెక్టర్ స్వామి నాయుడు పరారయ్యాడు. దీంతో బాధిత విద్యార్థులు సైబరాబాద్‌ కమిషనరేట్‌లో ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. పరారైన స్వామి నాయుడును పట్టుకునేందుకు రంగంలోకి దిగారు. 

మన తెలంగాణ 26 Nov 2025 7:22 pm

Farmer Happy |అన్నదాత‌ పరవశం

Farmer Happy | అన్నదాత‌ పరవశం Farmer Happy | ఎన్టీఆర్ బ్యూరో,

ప్రభ న్యూస్ 26 Nov 2025 7:20 pm

Temple | 18వ మహా పడిపూజ…

Temple | 18వ మహా పడిపూజ… Temple | ములుగు సిద్దిపేట జిల్లా,

ప్రభ న్యూస్ 26 Nov 2025 7:10 pm

ఆటో కిందపడి ఏడాదిన్నర చిన్నారి మృతి

బోధన్: సాలూర మండలం సాలంపాడ్ గ్రామంలో బుధవారం విషాదం చోటు చేసుకుంది. ఆటో బోల్తా పడి ఏడాదిన్నర చిన్నారి మృతి చెందింది. ఇంటి ముందు ఆటోలో ఉల్లిగడ్డలు అమ్ముకుంటూ వచ్చిన బోధన్‌కు చెందిన వ్యాపారి అబ్ధుల్ ఖాదర్ వద్దకు తల్లి అయేషా బేగం వెళ్లింది. ఆమె వెనకే చిన్నారి కూడా పాకుతూ బయటకు వచ్చింది. ఉల్లిగడ్డల బేరం కుదరకపోవడంతో తల్లి పక్కకు వచ్చింది. చిన్నారిని గమనించని ఖాదర్ ఆటోని ముందుకు పోనిచ్చాడు. దీంతో ఆటో టైరు పాప తలపై నుంచి వెళ్లింది. పాపకు తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందింది. అప్పటివరకూ కళ్లముందే ఆడిన పసి పాప విగత జీవిగా మారడంతో తల్లి కన్నీరుమున్నీరుగా విలపించింది. మృతి చెందిన చిన్నారి సాలంపాడ్ గ్రామానికి చెందిన ఇర్ఫాన్, అయేషాబేగం దంపతులకు మూడో సంతానం. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు గ్రామీణ ఎస్సై తెలిపారు.

మన తెలంగాణ 26 Nov 2025 7:07 pm

Karimabad |హెల్త్ కార్డులను వెంటనే విడుదల చేయాలి

Karimabad | హెల్త్ కార్డులను వెంటనే విడుదల చేయాలి Karimabad | కరీమాబాద్,

ప్రభ న్యూస్ 26 Nov 2025 7:02 pm

గంజాయి విక్రయిస్తున్న వ్యక్తి అరెస్టు

గంజాయి విక్రయిస్తున్న వ్యక్తిని ఎక్సైజ్ ఎస్‌టిఎఫ్ సిబ్బంది బుధవారం అరెస్టు చేశారు. నిందితుడి వద్ద నుంచి 1.234కిలోల గంజాయి, బైక్, మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. బోరబండ ప్రాంతంలో హుస్సేన్ అనే వ్యక్తి గంజాయి విక్రయిస్తున్నట్లు ఎక్సైజ్ సిబ్బందికి సమాచారం వచ్చింది. వెంటనే నిఘా పెట్టిన ఎక్సైజ్ సిబ్బంది బైక్‌పై గంజాయి తీసుకుని వచ్చి విక్రయిస్తున్న హుస్సేన్‌ను అదుపులోకి తీసుకున్నారు. 84 ప్యాకెట్లలో ఉన్న గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. మరో నిందితుడు రెహమాన్ పరారీలో ఉన్నాడు. కేసు దర్యాప్తు కోసం హుస్సేన్‌ను బాలానగర్ ఎక్సైజ్ స్టేషన్‌లో అప్పగించారు.

మన తెలంగాణ 26 Nov 2025 6:59 pm

డిసెంబర్ 10న సిపిఐ శతాబ్ద ఉత్సవాలను విజయవంతం చేయాలి

సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి సి. మల్లికార్జున పిలుపు విశాలాంధ్ర – అనంతపురం : డిసెంబర్ 10న సిపిఐ శతాబ్ద ఉత్సవాలను విజయవంతం చేయాలని సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి సి. మల్లికార్జున పిలుపునిచ్చారు.డిసెంబర్ 10న జరగబోయే సిపిఐ శతాబ్ది ఉత్సవాలను విజయవంతం చేయాలని కోరుతూ, అనంతపురం సిపిఐ జిల్లా కార్యాలయంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు హనుమంతరాయుడు అధ్యక్షతన, ఏఐవైఎఫ్,ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో బుధవారం ముఖ్యుల సమావేశాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన సిపిఐ జిల్లా […] The post డిసెంబర్ 10న సిపిఐ శతాబ్ద ఉత్సవాలను విజయవంతం చేయాలి appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 26 Nov 2025 6:57 pm

Sports |రాష్ట్ర స్థాయి వాలీబాల్‌కు ఎంపిక..

Sports | రాష్ట్ర స్థాయి వాలీబాల్‌కు ఎంపిక.. Sports | లక్షేట్టిపేట, ఆంధ్ర

ప్రభ న్యూస్ 26 Nov 2025 6:55 pm

జైల్లో ఇమ్రాన్‌ ఖాన్‌ దారుణ హత్య?.. బలూచిస్తాన్ సంచలన ఆరోపణలు

ఇస్లామాబాద్: పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ను జైల్లో దారుణంగా హత్య చేశారంటూ బలూచిస్తాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ సంచలన ఆరోపణలు చేసింది. పాక్ సోషల్ మీడియాలో, ఆఫ్ఘన్ మీడియాలలోనూ ఇమ్రాన్ చనిపోయినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో ఇమ్రాన్ ఖాన్ ను చూసేందుకు కుటుంబ సభ్యులు జైలు వద్దకు వెళ్లగా.. పోలీసులు వారిని అడ్డుకున్నట్లు తెలుస్తోంది. దీంతో ఇమ్రాన్ హత్యకు గురై ఉండవచ్చనే అనుమానాలను ఇది మరింత తీవ్రతరం చేసింది. మరోవైపు, మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ను జైలులో చిత్రహింసలకు గురిచేసి చంపారని.. పాకిస్తాన్ నిఘా సంస్థ ఐఎస్ఐ, ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ ఈ కుట్రను అమలు చేశారని బలూచిస్తాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ఆరోపించింది. కాగా, అవినీతి కేసులో 2023 నుంచి ఇమ్రాన్ ఖాన్.. రావల్పిండిలోని అడియాలా జైలులో ఉంటున్నాడు. ఈ క్రమంలో ఆయన మృతి చెందినట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే, దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.

మన తెలంగాణ 26 Nov 2025 6:53 pm

జూబ్లీహిల్స్ ఎంఎల్ఎ గా ప్రమాణం చేసిన నవీన్ యాదవ్

ఇటీవల జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలో విజయం సాధించిన వి. నవీన్ యాదవ్ బుధవారం ఎమ్మెల్యేగా ప్రమాణం చేశారు. అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ యాదవ్ తో ప్రమాణం చేయించారు. అసెంబ్లీ ఆవరణలోని స్పీకర్ ఛాంబర్‌లో జరిగిన ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి రాష్ట్ర మంత్రులు డి. శ్రీధర్ బాబు, అజహరుద్దీన్, హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మి తదితరులు హాజరయ్యారు. నవీన్ కుమార్ పార్టీ నాయకులతో, తన అనుచరులతో అసెంబ్లీకి ఊరేగింపుగా వచ్చారు. ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత నవీన్ యాదవ్ మీడియాతో మాట్లాడుతూ ఉప ఎన్నిక ప్రచారం సమయంలో విపక్షాల నేతలు తనను, తన కుటుంబ సభ్యులను అవహేళన చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. మాగంటి గోపినాథ్ మరణించకపోయినా ఉప ఎన్నిక జరిగేదని అన్నారు. మాగంటి మరణించడంతో తాము ఎన్నికల పిటిషన్‌ను ఉపసంహరించుకున్నామని ఆయన చెప్పారు. తనను గెలిపించిన ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ వారి రుణాన్ని తీర్చుకుంటానని ఆనవీన్ యాదవ్  తెలిపారు. మజ్లీస్ పార్టీ నేతలకూ నవీన్  కృతజ్ఞతలు తెలిపారు.

మన తెలంగాణ 26 Nov 2025 6:52 pm

Narayanapet |ఎస్.ఈగా బాధ్య‌త‌ల స్వీక‌ర‌ణ‌

Narayanapet | ఎస్.ఈగా బాధ్య‌త‌ల స్వీక‌ర‌ణ‌ Narayanapet | నారాయణపేట ప్రతినిధి, ఆంధ్రప్రభ

ప్రభ న్యూస్ 26 Nov 2025 6:50 pm

ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన

హెడ్మాస్టర్ సివి. శేషు విశాలాంధ్ర – ధర్మవరం : పట్టణంలోని శివానగర్లో బ్రిలియంట్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన ఉచిత మెగా వైద్య శిబిరమునకు విశేష స్పందన రావడం జరిగిందని హెడ్మాస్టర్, కరెస్పాండెంట్ సివి. శేషు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శ్రీ సత్య చిన్నపిల్లల హాస్పిటల్ వారిచే ఈ వైద్య శిబిరం నిర్వహించడం జరిగిందన్నారు. మొత్తం 600 మంది కు వైద్య పరీక్షలను నిర్వహించి ఆరోగ్యం పట్ల తీసుకోవలసిన జాగ్రత్తలను వివరించడం జరిగిందన్నారు. ఈ శిబిరంలో […] The post ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 26 Nov 2025 6:49 pm

Commissioner |పట్టణ శుభ్రత, పచ్చదనం కోసం కృషి చేయాలి

Commissioner | పట్టణ శుభ్రత, పచ్చదనం కోసం కృషి చేయాలి Commissioner |

ప్రభ న్యూస్ 26 Nov 2025 6:42 pm

అతిపెద్ద రాజ్యాంగ రూపకల్పన దేశం భారతదేశం

విశాలాంధ్ర – జేఎన్టీయూ ఏ: ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగ రూపకల్పన దేశం మన భారతదేశం అని ఓటిపిఆర్ఐ డైరెక్టర్ ఆచార్య జీవి సుబ్బారెడ్డి పేర్కొన్నారు. బుధవారం తైల సాంకేతిక ఔషధ పరిశోధన సంస్థ కళాశాలలో భారత రాజ్యాంగ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రాజ్యాంగ రూపకల్పనలో పాల్గొన్న మహనీయుల విశేషాలను వివరించారు.విద్యార్థులచే ఉపాధ్యాయులచే మరియు బోధనా బోధన సిబ్బందిచే భారత రాజ్యాంగ ప్రతిజ్ఞను చేయించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ డాక్టర్ సి గోపీనాథ్ , […] The post అతిపెద్ద రాజ్యాంగ రూపకల్పన దేశం భారతదేశం appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 26 Nov 2025 6:37 pm

'ఎల్లమ్మ' సినిమాపై స్పందించిన కీర్తి సురేష్..

బలగం డైరెక్టర్ వేణు తెరకెక్కించబోతున్న సెకండ్ మూవీ ఎలమ్మ. ఈ సినిమాపై రకరకాల వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. నాచురల్ స్టార్ నాని, నితిన్ తోపాటు పలువురు యంగ్ హీరోలు ఈ సినిమాను రిజెక్ట్ చేశారని..ఎట్టకేలకు ఈ సినిమాకు హీరో దొరికాడని, రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు రూమార్స్ వస్తున్నాయి. అలాగే,ఇందులో హీరోయిన్ గా కీర్తి సురేష్ ను ఎంపిక చేసినట్లు ప్రచారం జరుగుతోంది. తాజాగా ఈ సినిమాపై కీర్తి సురేష్ స్పందించింది. తన లేటెస్ట్ మూవీ ‘రివాల్వర్‌ రీటా’ మూవీ ప్రమోషన్ లో భాగంగా హైదరాబాద్ వచ్చిన కీర్తి.. మీడియాతో మాట్లాడుతూ ఎల్లమ్మ సినిమాలో నటించడంపై క్లారిటీ ఇచ్చింది. తాను ఈ సినిమాలో నటించడం లేదని స్పష్టం చేసింది. కాగా, తమిళ్ లో క్రైమ్ కామెడీ మూవీగా తెరకెక్కిన ‘రివాల్వర్‌ రీటా’ను తెలుగులోనూ విడుదల చేస్తున్నారు. ఇందులో కీర్తి సురేష్ తోపాటు రాధిక శరత్‌కుమార్, సునీల్, అజయ్‌ ఘోష్‌ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. నవంబర్ 28న ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది. ఇక, తెలుగులో విజయ్ దేవరకొండతో కలిసి కీర్తి సురేష్ రౌడీ జనార్థనా మూవీలో నటిస్తున్న విషయం తెలిసిందే.

మన తెలంగాణ 26 Nov 2025 6:36 pm

Rs. 28 crores |అభివృద్ధికి చిరునామాగా గుర్తింపు తెస్తా..

Rs. 28 crores | అభివృద్ధికి చిరునామాగా గుర్తింపు తెస్తా.. Rs. 28

ప్రభ న్యూస్ 26 Nov 2025 6:35 pm

Telangana |రాజ్యాంగంతోనే అందరికీ రక్షణ

Telangana | రాజ్యాంగంతోనే అందరికీ రక్షణ Telangana | లక్షెట్టిపేట, ఆంధ్రప్రభ :

ప్రభ న్యూస్ 26 Nov 2025 6:34 pm

Judicial Remand for iBomma Ravi

Piracy website iBomma organizer Immadi Ravi has been arrested and the court granted custody for five days. He was produced before the court after the custody got concluded. The Nampally Court has now granted 14 days judicial remand of Immadi Ravi today. The Cyber Crime cops have filed a PT warrant in the Nampally Court […] The post Judicial Remand for iBomma Ravi appeared first on Telugu360 .

తెలుగు 360 26 Nov 2025 6:27 pm

Crime |ఆర్టీసీ డ్రైవర్‌పై దాడి.. ఇద్దరిపై కేసు..

Crime | ఆర్టీసీ డ్రైవర్‌పై దాడి.. ఇద్దరిపై కేసు.. Crime | నర్సంపేట,క్రైo,

ప్రభ న్యూస్ 26 Nov 2025 6:25 pm

Warangal |రాజ్యాంగ హక్కులకు లోబడి పనిచేయాలి

Warangal | రాజ్యాంగ హక్కులకు లోబడి పనిచేయాలి భారత్ అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంభారత్

ప్రభ న్యూస్ 26 Nov 2025 6:24 pm

Kurnool|ఘనంగా రాజ్యాంగ దినోత్సవ వేడుకలు

Kurnool|కర్నూలు బ్యూరో, ఆంధ్రప్రభ : ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి కర్నూలు కార్యాలయంలో

ప్రభ న్యూస్ 26 Nov 2025 6:21 pm

Farmer Happy : అన్నదాత‌ పరవశం

Farmer Happy : అన్నదాత‌ పరవశం (ఆంధ్రప్రభ, ఎన్టీఆర్ బ్యూరో) రైతుల క్షేమం,

ప్రభ న్యూస్ 26 Nov 2025 6:21 pm

Collector |కలెక్టర్ ఆకస్మిక పర్యటన..

Collector | కలెక్టర్ ఆకస్మిక పర్యటన.. Collector | కమలాపూర్, ఆంధ్ర‌ప్ర‌భ :

ప్రభ న్యూస్ 26 Nov 2025 6:18 pm

Warangal |ఇన్‌స్పెక్టర్, కానిస్టేబుల్ సస్పెండ్

Warangal | ఇన్‌స్పెక్టర్, కానిస్టేబుల్ సస్పెండ్ సీరియస్ గా స్పందించిన పోలీస్ కమిషనర్ఉత్తర్వులు

ప్రభ న్యూస్ 26 Nov 2025 6:13 pm

MLA |హామీ ఇచ్చిన అభ్య‌ర్థుల‌కే ఓటు వేయండి…

MLA | హామీ ఇచ్చిన అభ్య‌ర్థుల‌కే ఓటు వేయండి… MLA | చిట్యాల,

ప్రభ న్యూస్ 26 Nov 2025 6:13 pm

Villagers |బదిలీపై వెళ్లిన ఉపాధ్యాయులకు సన్మానం

Villagers | బదిలీపై వెళ్లిన ఉపాధ్యాయులకు సన్మానం తుగ్గలి ,ఆంధ్రప్రభ : మండల

ప్రభ న్యూస్ 26 Nov 2025 6:08 pm

Kalvakuntla Kavitha : కల్వకుంట్ల కవిత సస్పెన్షన్ నుంచి.. బహిష్కరణ తప్పదా?

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితను తిరిగి పార్టీలోకి చేర్చుకునే అవకాశం కనిపించడం లేదు.

తెలుగు పోస్ట్ 26 Nov 2025 6:06 pm

Yadadri |కాలుష్య‌కార ప‌రిశ్ర‌మ‌ల‌పై ప్రేమ ఎందుకో?

Yadadri | కాలుష్య‌కార ప‌రిశ్ర‌మ‌ల‌పై ప్రేమ ఎందుకో? Yadadri | చౌటుప్ప‌ల్‌, ఆంధ్ర‌ప్ర‌భ

ప్రభ న్యూస్ 26 Nov 2025 6:01 pm

ఎన్నికల పనులలో మండల పరిషత్ సిబ్బంది

వేములవాడ రూరల్,(జనంసాక్షి): గ్రామపంచాయతీ ఎన్నికల నగారా మోగడంతో వేములవాడ మండల పరిషత్ కార్యాలయంలో అధికారులు, సిబ్బంది ఎన్నికల నిర్వహణ కోసం అవసరమయ్యే ఏర్పాట్లను మొదలుపెట్టారు. ఇందులో భాగంగా …

జనం సాక్షి 26 Nov 2025 5:50 pm

Madhapur IT Scam: NSN Infotech Vanishes After Cheating 400

An alarming scam has come to light in Hyderabad’s IT district after a firm operating under the name NSN Infotech shut its doors overnight. The company, which promised professional training and guaranteed placements, reportedly collected money from more than 400 job aspirants and then disappeared without a trace. The office in Madhapur was found locked […] The post Madhapur IT Scam: NSN Infotech Vanishes After Cheating 400 appeared first on Telugu360 .

తెలుగు 360 26 Nov 2025 5:45 pm

ఐ-బొమ్మ రవిపై ఐదు కేసులు.. మరో కేసులో 14 రోజుల రిమాండ్ విధించిన నాంపల్లి కోర్టు

రెండో కేసులో కోర్టులో హాజరుపరిచిన సైబర్ క్రైమ్ పోలీసులు మిగిలిన మూడు కేసులకు సంబంధించి పీటీ వారెంట్ దాఖలుకోర్టు అనుమతితో మిగిలిన మూడు కేసుల్లోనూ అరెస్టు చూపనున్న సైబర్ క్రైమ్ పోలీసులుపైరసీ వెబ్‌సైట్ ఐ-బొమ్మ నిర్వాహకుడు రవికి నాంపల్లి కోర్టు మరో కేసులో 14 రోజుల రిమాండ్ విధించింది. సైబర్ క్రైమ్ పోలీసులు ఈ రోజు రవిని కోర్టులో హాజరుపరిచారు. రవిపై సైబర్ క్రైమ్ పోలీసులు ఇదివరకే 5 కేసులు నమోదు చేశారు. ప్రస్తుతం రెండో కేసులో […] The post ఐ-బొమ్మ రవిపై ఐదు కేసులు.. మరో కేసులో 14 రోజుల రిమాండ్ విధించిన నాంపల్లి కోర్టు appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 26 Nov 2025 5:40 pm

ఐసిసి వన్డే ర్యాంకింగ్స్.. మళ్లీ రోహిత్‌యే నెం.1

టీం ఇండియా స్టార్ ఆటగాడు రోహిత్ శర్మ(781 పాయింట్ల) ఐసిసి వన్డే ర్యాంకింగ్స్‌లో మళ్లీ నెం.1 ర్యాంకును సొంతం చేసుకున్నాడు. గత వారం న్యూజిలాండ్ ఆటగాడు డారిల్ మిచెల్(766) నెం.1గా ఉన్నాడు. అయితే వెస్టిండీస్‌తో జరిగిన మూడు వన్డే సిరీస్‌లో చివరి రెండు మ్యాచ్‌లు మిచెల్ ఆడలేదు. దీంతో అతడు నెం.2కి పడిపోయాడు. మరో నాలుగు రోజుల్లో సౌతాఫ్రికాతో జరగబోయే మూడు వన్డేల సిరీస్‌లో రోహిత్ ఆడనున్నాడు. ఈ మ్యాచుల్లో రోహిత్ రాణిస్తే తన నెం.1 ర్యాంకుని మరింత పదిలం చేసుకునే అవకాశం ఉంది. ఇక అఫ్గాన్ బ్యాటర్ ఇబ్రహీం జద్రాన్ మూడో ర్యాంకులో, శుభ్‌మాన్ గిల్, విరాట్ కోహ్లీ, వరుసగా నాలుగు, ఐదో ర్యాంకుల్లో ఉన్నారు. శ్రేయస్ అయ్యర్ ఎనిమిది నుంచి తొమ్మిదో ర్యాంకుకు పడిపోయాడు. కెఎల్ రాహుల్ 16వ ర్యాంకులో ఉన్నాడు. 

మన తెలంగాణ 26 Nov 2025 5:38 pm

Telangana : తొలి పంచాయతీ ఏకగ్రవం ఎక్కడంటే?

రాజన్న సిరిసిల్ల జిల్లాలో మొట్టమొదట పంచాయతీ స్థానం ఏకగ్రీవం అయింది

తెలుగు పోస్ట్ 26 Nov 2025 5:34 pm

నేత్రదానం తో మరో ఇద్దరి జీవితాల్లో వెలుగు నింపిన నేత్రదాత

విశాలాంధ్ర ధర్మవరం; పట్టణం లోని శారదానగర్ కు చెందిన కీ శే జుజారు మణి (40 సం) గుండెపోటు తో మరణించగా విశ్వదీప సేవా సంఘం వారు వారి కుటుంబ సభ్యులకు నేత్రదానం పై అవగాహన కల్పించి వారి సహకారంతో విశ్వదీప సేవా సంఘం ఆధ్వర్యంలో జిల్లా అందత్వ నివారణ సంస్థ మరియు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ డివై. కుళ్లాయప్ప కంటి రెట్రావైల్ సెంటర్ టెక్నీషియన్ జి.రాఘవేంద్ర నేత్రాలను సేకరించడం జరిగిందని విశ్వదీప సేవా సంఘం […] The post నేత్రదానం తో మరో ఇద్దరి జీవితాల్లో వెలుగు నింపిన నేత్రదాత appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 26 Nov 2025 5:33 pm

ఆస్పరి గ్రామ ప్రజల రుణం తీర్చుకోలేనిది

–సర్పంచ్ మూలింటి రాధమ్మ–300 ఏళ్ల నాటి సింహద్వారం పునర్నిర్మాణం–అట్టహాసంగా సింహద్వారం ప్రారంభం విశాలాంధ్ర ఆస్పరి (కర్నూలు జిల్లా) : మండల కేంద్రమైన ఆస్పరి గ్రామానికి శతాబ్దాల కలగా మిగిలిన ఘన చరిత్రకు నేడు కొత్త ప్రాణం పోసారు. సుమారు 300 ఏళ్ల క్రితం కూలిపోయిన ప్రాచీన గ్రామ సింహద్వారం (ఊరి వాకిటి) మళ్లీ భవ్యంగా తలెత్తింది. గ్రామపంచాయతీ నిధులు రూ.40 లక్షలకు పైగా వ్యయం చేసి, పూర్తిగా రాతికట్టుతో అద్భుతంగా పునర్నిర్మించారు. ఈ సింహద్వారం నేడు ఆస్పరి […] The post ఆస్పరి గ్రామ ప్రజల రుణం తీర్చుకోలేనిది appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 26 Nov 2025 5:30 pm

Rs.5 lakhs |రాబోయే ఎన్నికల్లో తగిన గుణపాఠం

Rs.5 lakhs | రాబోయే ఎన్నికల్లో తగిన గుణపాఠం Rs.5 lakhs |

ప్రభ న్యూస్ 26 Nov 2025 5:29 pm

ఎస్వీ ప్రభుత్వ డిగ్రీకళాశాలలో ఘనంగా రాజ్యాంగదినోత్సవ కార్యక్రమం

విశాలాంధ్ర, పార్వతీపురం: జిల్లా కేంద్రంలోని శ్రీవెంకటేశ్వర ప్రభుత్వ డిగ్రీకళాశాలలో భారత రాజ్యాంగ దినోత్సవ కార్యక్రమాన్ని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ చింతల చలపతిరావు అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. బుదవారంనాడు ఉన్నత విద్యా మండలి ఆదేశాలు మేరకు కళాశాలలో భారత రాజ్యాంగ దినోత్సవంను నిర్వహించారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అధ్యక్షత ఏడుగురు సభ్యులతోఏర్పడిన డ్రాఫ్టింగ్ కమిటీ ప్రపంచ వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా రెండు సంవత్సరాల 11 నెలల 18 రోజులపాటు సేకరించి రాసిన భారత రాజ్యాంగం 1949 నవంబర్ 26న రాజ్యాంగ […] The post ఎస్వీ ప్రభుత్వ డిగ్రీకళాశాలలో ఘనంగా రాజ్యాంగదినోత్సవ కార్యక్రమం appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 26 Nov 2025 5:24 pm

AKT To Show Ram As A Complete Actor

Ram Pothineni is widely known for his high-energy screen presence, and most directors tend to highlight that vibrant aspect of his persona. However, Andhra King Taluka is set to reveal a different dimension of Ram- one defined by depth, maturity, and controlled performance. While the film certainly carries his trademark lively moments, entertaining sequences, and […] The post AKT To Show Ram As A Complete Actor appeared first on Telugu360 .

తెలుగు 360 26 Nov 2025 5:22 pm

Collector |ప్రకృతి వ్యవసాయంలో ఆదర్శం

Collector | ప్రకృతి వ్యవసాయంలో ఆదర్శం రాజకుమారి : జిల్లా కలెక్టర్ డా.

ప్రభ న్యూస్ 26 Nov 2025 5:22 pm

Natural resources|రాయలసీమను ఎడారి కాకుండా కాపాడండి..

Natural resources| నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ : రాయలసీమ ప్రాంతం రతనాల సీమ

ప్రభ న్యూస్ 26 Nov 2025 5:22 pm

Indhanpalle |ఆవును చంపిన పులి

Indhanpalle | ఆవును చంపిన పులి యజమానికి నష్టపరిహారం చెల్లిస్తాం : అటవీ

ప్రభ న్యూస్ 26 Nov 2025 5:21 pm

ప్రజల భద్రతే మా విధి.. ఎస్ ఐ. మరిడి నాయుడు

విశాలాంధ్ర -వలేటివారిపాలెం: వలేటివారిపాలెం మండల ప్రజల భద్రతే పోలీసుల ప్రధాన బాధ్యత అని వలేటివారిపాలెం ఎస్ ఐ మరిడి నాయుడు అన్నారు. ఈ సందర్బంగాబుధవారం విశాలాంధ్ర విలేకరి తో ఆయన మాట్లాడుతూ ప్రజలు ఎలాంటి ఆపదలో ఉన్నా తక్షణమే పోలీసులకు సమాచారం అందజేయాలని ఆకాక్షించారు.గౌరవాయుత, ప్రెండ్లీ పోలీసింగ్ నూతన దిశగా ప్రజల సమస్యలను త్వరగా పరిష్కరించేందుకు పోలీస్ స్టేషన్ లు మరియు 112 ద్వారా 24గంటలు అందుబాటులో ఉంటామని అన్నారు.అలాగే యువతను చెడు అలవాట్లు, మత్తు పదార్థాల […] The post ప్రజల భద్రతే మా విధి.. ఎస్ ఐ. మరిడి నాయుడు appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 26 Nov 2025 5:21 pm

24 hours | 20 ఏళ్ల కరెంట్‌ సమస్యకు ముగింపు

24 hours | 20 ఏళ్ల కరెంట్‌ సమస్యకు ముగింపు 24 hours

ప్రభ న్యూస్ 26 Nov 2025 5:19 pm

Andhra Pradesh : పేదలకు గుడ్ న్యూస్... మూడు నెలలకొకసారి

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పేదలకు గుడ్ న్యూస్ చెప్పింది.

తెలుగు పోస్ట్ 26 Nov 2025 5:19 pm

MLA |పై చ‌దువుల‌కు ఆర్థిక సాయం..

MLA | పై చ‌దువుల‌కు ఆర్థిక సాయం.. MLA | ఉట్నూర్, ఆంధ్రప్రభ

ప్రభ న్యూస్ 26 Nov 2025 5:10 pm

IFTU |కార్మికులపై తీవ్ర ఒత్తిడి…

IFTU | కార్మికులపై తీవ్ర ఒత్తిడి… IFTU జిల్లా నాయకులు ఎస్.బాలరాజు,ఏఐకెఎంఎస్ జిల్లా

ప్రభ న్యూస్ 26 Nov 2025 5:09 pm

Tekumatla |రాజ్యాంగతోనే సమాన అవకాశాలు..

Tekumatla | రాజ్యాంగతోనే సమాన అవకాశాలు.. మాతృశ్రీ ఫౌండేషన్ చైర్మన్ దొంతుల శ్రీనివాస్

ప్రభ న్యూస్ 26 Nov 2025 5:08 pm

RDO|గుడివాడ ఆర్డీఓ కార్యాలయాన్ని సందర్శించిన కలెక్టర్

RDO| గుడివాడ, ఆంధ్రప్రభ : జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ బుధవారం మధ్యాహ్నం

ప్రభ న్యూస్ 26 Nov 2025 5:08 pm

Pulicat Lake  Efect : కాళంగిలో ఉప్పు తాండవం

Pulicat Lake Efect : కాళంగిలో ఉప్పు తాండవం ( తిరుపతి ప్రతినిధి,

ప్రభ న్యూస్ 26 Nov 2025 5:04 pm

రాజ్యాంగ నిర్మాణంలో అంబేద్కర్ పాత్ర మరువలేనిది

చాబాల సర్పంచ్ మల్లెల జగదీష్ విశాలాంధ్ర, ఉరవకొండ అనంతపురం జిల్లా రాజ్యాంగ నిర్మాణంలో డా.బి ఆర్ అంబేద్కర్ పాత్ర మరువలేనిదని వజ్రకరూరు మండలం చాబాల సర్పంచ్ మల్లెల జగదీష్ అన్నారు. బుధవారం భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా గ్రామంలోని సచివాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సర్పంచ్ జగదీష్ మాట్లాడుతూ రాజ్యాంగము ఆమోదం ద్వారా దేశ ప్రజలకు రాజాకీయ, పరిపాలన పరంగా అనేక హక్కులు కల్పించబడ్డాయని పేర్కొన్నారు. అంతేకాకుండా […] The post రాజ్యాంగ నిర్మాణంలోఅంబేద్కర్ పాత్ర మరువలేనిది appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 26 Nov 2025 5:02 pm

ప్రొహిబిషన్&ఎక్సైజ్ కార్యాలయంలో భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలు

విశాలాంధ్ర- రాజాం( విజయనగరం జిల్లా) : ఈరోజు ప్రోహిబిషన్ మరియు ఎక్సైజ్ స్టేషన్ ఆవరణలో రాజ్యాంగ దినోత్సవ వేడుకలు నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో ఇన్స్పెక్టర్ ఆర్. జైభీమ్ మాట్లాడుతూ అందరికీ భారత రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగాన్ని నవంబర్ 26వ తేదీని ఆమోదించడం జరిగింది. రాజ్యాంగం భారత దేశ ప్రజలకు అవసరమైన హక్కులు, విధులు మరియు ఆదేశిక సూత్రాలను రూపొంచిందని మరియు పౌరుల యొక్క హక్కులకు భంగం కలిగితే […] The post ప్రొహిబిషన్&ఎక్సైజ్ కార్యాలయంలో భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలు appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 26 Nov 2025 4:54 pm

మరో 41 మంది మావోయిస్టులు సరెండర్..

బీజాపూర్: కేంద్ర బలగాలు చేపడుతున్న ఆపరేషన్ నేపథ్యంలో భారీగా మావోయిస్టులు లొంగిపోతున్నారు. ఇప్పటికే పలువురు టాప్ కమాండోలతోపాటు పెద్ద ఎత్తున మావోలు పోలీసుల ముందు లొంగిపోయారు. తాజాగా మావోయిస్టు పార్టీకి మరో ఎదురు దెబ్బ తగిలింది. బుధవారం ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లాలో 12 మంది మహిళలు సహా మొత్తం 41 మంది నక్సలైట్లు ఆయుధాలతో సహా సీనియర్ పోలీసు అధికారుల ముందు లొంగిపోయారు. వీరిలో 32 మంది నక్సలైట్ల తలలపై రూ.1.19 కోట్ల రివార్డు ఉన్నట్లు అధికారులు తెలిపారు.  లొంగిపోయిన 41 మంది నక్సలైట్లలో 39 మంది దక్షిణ సబ్-జోనల్ బ్యూరో ఆఫ్ మావోయిస్టులకు చెందినవారుగా పోలీసులు వెల్లడించారు. వారందరూ దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ, తెలంగాణ రాష్ట్ర కమిటీ, నిషేధిత సంస్థ ధమ్తారి-గరియాబంద్-నువాపాడ విభాగాలతో సంబంధం కలిగి ఉన్నారని తెలిపారు. కాగా, ఇటీవల పోలీసుల ఎన్ కౌంటర్ లో మావోయిస్టు అగ్ర కమాండర్ హిడ్మా చనిపోయిన సంగతి తెలిసిందే.

మన తెలంగాణ 26 Nov 2025 4:54 pm

అండర్ _19 స్కూల్ గేమ్స్ కు ధర్మవరం బాల బాలికలు ఎంపిక

విశాలాంధ్ర ధర్మవరం; రాష్ట్ర స్థాయిలో ఈ నెల 26 తేదీ నుండి 28 తేదీ వరకు విజయవాడ నగరంలో జరిగే 69 వ ఆంధ్రప్రదేశ్ స్కూల్ గేమ్స్ అండర్ _19 ఇంటర్ డిస్టిక్స్ పోటీల్లో పాల్గొనే ఉమ్మడి అనంతపురం బాస్కెట్బాల్ బాల బాలికల జట్ల నందు బాలుర విభాగంలో ధర్మవరం పట్టణానికి చెందిన విజయ్ తరుణ్, సాయికుమార్, బాలికల విభాగంలో యశస్విని, అలేఖ్య ధర్మవరం పట్టణానికి చెందిన 4 మంది మంది బాస్కెట్బాల్ క్రీడాకారులు ఎంపిక కావడం […] The post అండర్ _19 స్కూల్ గేమ్స్ కు ధర్మవరం బాల బాలికలు ఎంపిక appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 26 Nov 2025 4:48 pm

యూట్యూబ్‌లో రికార్డు సృష్టించిన ‘హనుమాన్ చాలీసా’

సాధారణంగా యూట్యూబ్‌లో కొన్ని పాటలకు కోట్లల్లో వ్యూస్ వస్తుంటాయి. కానీ, ఓ దేవుడి పాటకి కోట్లల్లో వ్యూస్ రావడం చాలా అరుదు. కానీ, ‘శ్రీ హనుమాన్ చాలీసా’కు ఏకంగా 500 కోట్ల వ్యూస్ వచ్చాయి. దీంతో ఈ స్థాయి వ్యూస్ అందుకున్న తొలి భారతీయ వీడియోగా రికార్డు సృష్టించింది. 2011, మే 10న ప్రముఖ మ్యూజిక్ రికార్డు లేబుల్ టి-సిరీస్ తన భక్తి ఛానెల్‌లో ‘శ్రీ హనుమాన్ చాలీసా’ గీతాన్ని అప్‌లోడ్ చేసింది. ఈ గీతాన్ని ప్రముఖ సింగర్ హరిహరన్ పాడగా.. లిలిత్‌సేన్ సంగీతం అందించారు. టి-సిరీస్ వ్యవస్థాపకుడు గుల్షన్ కుమార్ ఇందులో నటించారు. అందరి ఇళ్లల్లో గత 14 సంవత్సరాలుగా శ్రీ హనుమాన్ చాలీసా వినిపిస్తోంది. దీంతో ఈ గీతానికి 500 కోట్ల వ్యూస్ దక్కాయి. ఈ సందర్భంగా దీనిపై టి-సిరీస్ ఎండి భూషణ్ కుమార్ స్పందించారు. ‘‘నాతో సహా లక్షల మంది హృదయాల్లో హనుమాన్ చాలీసాకు ప్రత్యేక స్థానం ఉంది. నా తండ్రి ఆధ్యాత్మిక సంగీతంపై మక్కువ చూపేవారు. అది అందరికీ చేరవ కావాలని కోరుకునేవారు. ఆ దార్శనికతకు ఇది నిదర్శనం. 500 కోట్ల వ్యూస్ అనేది దేశ ప్రజల అచంచల భక్తికి నిదర్శనం. ఈ విజయం మా ప్రయాణానికి మరింత స్పూర్తినిస్తుంది’’ అని భూషణ్ అన్నారు.

మన తెలంగాణ 26 Nov 2025 4:38 pm

ఘనంగా అంతర్జాతీయ మహిళ హింస నిర్మూలన దినోత్సవం

సీనియర్ సివిల్ జడ్జ్ వెంకటేశ్వర్లు విశాలాంధ్ర ధర్మవరం; పట్టణంలోని సీనియర్ సివిల్ కోర్టులో, సీనియర్ సివిల్ జడ్జ్ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో మహిళలపై హింస నిర్మూలనకు అంతర్జాతీయ దినోత్సవం కార్యక్రమాన్ని వారు నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ నేటి సమాజంలో మహిళలపై జరుగుతున్న హింస వేధింపులు, విషయములో అనేక చట్టాలు ఉన్నాయని తద్వారా నేరం చేసిన వారు ఖచ్చితంగా శిక్షింపబడు దురు అని తెలిపారు. ప్రతి సంవత్సరం నవంబర్ 25న అంతర్జాతీయ మహిళలపై హింస నిర్మూలన దినోత్సవం జరుపుకున్నామని […] The post ఘనంగా అంతర్జాతీయ మహిళ హింస నిర్మూలన దినోత్సవం appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 26 Nov 2025 4:32 pm

Raja Saab nowhere near to Recent Chartbusters

The recent songs from Chiranjeevi’s Mana Shankara Vara Prasad Garu and Ram Charan’s Peddi emerged as huge chartbusters. They reported a record number of views and there are thousands of reels made on Instagram. Both the songs made huge noise and they continue to top the music charts. Then came the first single from Raja […] The post Raja Saab nowhere near to Recent Chartbusters appeared first on Telugu360 .

తెలుగు 360 26 Nov 2025 4:32 pm

ఐబొమ్మ రవికి 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్..

హైదరాబాద్: పైరసీ సినిమాల కేసులో అరెస్టు అయిన ఐబొమ్మ వెబ్‌సైట్ నిర్వాహకుడు రవికి నాంపల్లి కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. కరేబియన్ దీవుల్లోని సెయింట్ కిట్స్‌లో ఉంటూ సినిమాలను పైరసీ చేస్తున్న ఇమ్మడి రవిని ఇటీవల హైదరాబాద్ కు రావడంతో సిసిఎస్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అతడిని నాంపల్లి కోర్టులో హాజరపర్చగా.. ఐదు రోజుల పోలీస్ కస్టడికి అనుమతిచ్చింది. దీంతో సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులు అతడిని విచారణ చేశారు. దర్యాప్తులో పోలీసులు కీలక విషయాలు రాబట్టినట్లు తెలిసింది. రవి ఒక్కడే సినిమాలను పైరసీ చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఐదేళ్ల నుంచి సినిమాలను ఐ బొమ్మ వెబ్‌సైట్ ద్వారా పైరసీ చేస్తున్న రవి బెట్టింగ్ యాప్‌లు, గేమింగ్, మ్యాట్రీమోని వెబ్‌సైట్లను ప్రమోట్ చేయడం ద్వారా రూ.100కోట్ల వరకు సంపాదించినట్లు పోలీసులు గుర్తించారు. పోలీస్ కస్టడి ముగియడంతో కోర్టులో ప్రవేశపెట్టగా..బుధవారం 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. మరో 3 కేసుల్లో రవిపై సైబర్ క్రైమ్ పోలీసులు పీటీ వారెంట్ వేశారు. దీంతో మరోసారి కోర్టు పోలీస్ కస్టడికి అనుమతించే ఛాన్స్ ఉంది.

మన తెలంగాణ 26 Nov 2025 4:31 pm

నైతిక విలువలతో కూడిన విద్య భవిష్యత్తు బంగారు భవిష్యత్తు అవుతుంది

మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ చైర్మన్ నారాయణమూర్తివిశాలాంధ్ర ధర్మవరం;; నైతిక విలువలతో కూడిన విద్య భవిష్యత్తు బంగారు భవిష్యత్తు అవుతుందని మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ చైర్మన్ నారాయణమూర్తి, అధ్యక్షులు జగ్గా వేణుగోపాల్ తెలిపారు. ఈ సందర్భంగా వారు పట్టణంలోని కొత్తపేటలో గల మున్సిపల్ బాలికల ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు నైతిక విలువలతో కూడిన విద్య అన్న అంశంపై వ్యాసరచన పోటీలను నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ విద్యార్థులు చదువుతోపాటు వివిధ పోటీ అంశాల్లో పాల్గొన్నప్పుడే మంచి […] The post నైతిక విలువలతో కూడిన విద్య భవిష్యత్తు బంగారు భవిష్యత్తు అవుతుంది appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 26 Nov 2025 4:27 pm

Tapas |మండల నూతన కమిటీ ఎన్నిక..

Tapas | మండల నూతన కమిటీ ఎన్నిక.. అధ్యక్ష,ప్రధాన కార్యదర్శులుగా రవీందర్, రాకేష్

ప్రభ న్యూస్ 26 Nov 2025 4:24 pm

అంతర్జాతీయ స్థాయి చెస్ టోర్నమెంట్ లో మెరిసిన చిన్నారి సహృద్

విశాలాంధ్ర -ధర్మవరం;; అంతర్జాతీయ స్థాయి చెస్ టోర్నమెంటులో మెరిసిన బిఎస్కే ప్రొఫెషనల్ చెస్ అకాడమీ క్రీడాకారుడు 12 సంవత్సరాల చిన్నారి ఎంపీ. శ్రహూద్ బి ఎస్ కే హెచ్ ఎస్ అకాడమీ చీఫ్ ఫోర్స్ ఎస్. ఆదిరత్నకుమార్ తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ విజయవాడ లో ఈ నెల 22 నుండి 24 వరకు జరిగిన అంతర్జాతీయ చెస్ సమాఖ్య ఆధ్వర్యంలో జరిగిన ఎకోరిన్ అంతర్జాతీయ చెస్ టోర్నమెంట్ లో దాదాపుగా 265మంది అంతర్జాతీయ క్రీడాకారుల మొత్తం […] The post అంతర్జాతీయ స్థాయి చెస్ టోర్నమెంట్ లో మెరిసిన చిన్నారి సహృద్ appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 26 Nov 2025 4:17 pm

Suspension |కడెం ఎంపీడీఓగా సునీత బాధ్యతల స్వీకరణ

Suspension | కడెం ఎంపీడీఓగా సునీత బాధ్యతల స్వీకరణ కడెం, ఆంధ్రప్రభ :

ప్రభ న్యూస్ 26 Nov 2025 4:10 pm

Bheemgal |ఘనంగా భారత రాజ్యాంగ దినోత్సవం

Bheemgal | ఘనంగా భారత రాజ్యాంగ దినోత్సవం Bheemgal | భీమ్‌గల్ రూరల్,

ప్రభ న్యూస్ 26 Nov 2025 4:10 pm

రజనీ ట్రస్ట్, రక్త బంధం ట్రస్ట్ సేవలు అమూల్యమైనవి..

ప్రభుత్వ ఆసుపత్రి సూపర్డెంట్ తిపేంద్ర నాయక్విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని రజిని ట్రస్ట్, రక్త బంధం ట్రస్ట్ సేవలు అమూల్యమైనవని ప్రభుత్వ ఆసుపత్రి సూపర్డెంట్ తీపేంద్ర నాయక్ తెలిపారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ఆసుపత్రిలో రక్త బంధం రజనీ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన అన్నదాన కార్యక్రమానికి తిపేంద్ర నాయక్ ముఖ్యఅతిథిగా విచ్చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ అన్నదానం బ్రహ్మస్వరూపమని, అన్ని దానాల కన్నా అన్నదాన ముఖ్యమని వారు తెలిపారు. దాదాపు 70 మందికి సూపర్డెంట్ చేతుల మీదుగా […] The post రజనీ ట్రస్ట్, రక్త బంధం ట్రస్ట్ సేవలు అమూల్యమైనవి.. appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 26 Nov 2025 4:09 pm

AndhraPrabhaSmartEdition |తెలుగులో రాజ్యాంగం/సంగీతంతో స్వస్థత/డిటెక్టివ్​ డాక్టర్

ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్ ఎడిష‌న్ 26-11-2025, 4.00PM తెలుగులో రాజ్యాంగం.. 9 భాషల్లో రిలీజ్​

ప్రభ న్యూస్ 26 Nov 2025 4:08 pm

డబ్ల్యూటిసి ర్యాంకింగ్స్‌లో మరింత దిగజారిన భారత్

సౌతాఫ్రికాతో జరిగిన రెండు టెస్ట్‌ల సిరీస్‌లో భారత్ 0-2 తేడాతో వైట్ వాష్ అయిన విషయం తెలిసిందే. రెండో టెస్ట్‌లో 549 పరుగుల విజయలక్ష్యాన్ని చేధించలేక 140 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో భారత్ స్థానం మరింత దిగజారింది. రెండో టెస్ట్‌కి ముందు నాలుగో స్థానంలో ఉన్న టీం ఇండియా.. రెండో టెస్ట్ ఓటమి తర్వాత ఐదో స్థానానికి (48.15 శాతం) పడిపోయింది. ఈ డబ్ల్యూటిసిలో ఇప్పటివరకూ 9 మ్యాచ్‌లు ఆడిన ఇండియా కేవలం 4 మ్యాచుల్లోనే విజయం సాధించింది. మరో నాలుగు మ్యాచుల్లో ఓడిపోగా.. ఒక టెస్ట్ డ్రాగా ముగిసింది. ఇక టెస్ట్ సిరీస్ విజయంతో సౌతాఫ్రికా గెలుపు శాతం 66.67 నుంచి 75.00కు పెరిగింది. కానీ, రెండో స్థానంలోనే కొనసాగుతోంది. ఆస్ట్రేలియా ఆడిన నాలుగు మ్యాచుల్లో గెలిచి అగ్రస్థానంలో ఉండగా.. శ్రీలంక (66.67 శాతంతో) మూడో స్థానంలో ఉంది. పాకిస్థాన్ (50.00 శాతంతో)తో నాలుగో స్థానంలో.. భారత్ తర్వాత ఇంగ్లండ్ (36.11 శాతంతో) నిలిచింది. ఆ తర్వాతి స్థానంలో బంగ్లాదేశ్ (16.67) ఉంది. ఆడిన ఐదు మ్యాచుల్లో ఓడిన వెస్టిండీస్ ఎనిమిదో స్థానంలో కొనసాగుతోంది. ఈ డబ్ల్యూటిసిలో న్యూజిలాండ్ ఇంకా ఒక్క మ్యాచ్‌ కూడా ఆడలేదు.

మన తెలంగాణ 26 Nov 2025 4:05 pm

ధర్మవరం సీనియర్ సివిల్ జడ్జి బి కృష్ణవేణి పై వేటు..

సర్వీస్ నుంచి తొలగించాలన్న హైకోర్టు ఆదేశాలువిశాలాంధ్ర ధర్మవరం;; శ్రీ సత్య సాయి జిల్లా ధర్మవరం సీనియర్ సివిల్ జిర్జి బి. కృష్ణవేణి (ప్రస్తుతం సస్పెండ్ లో ఉన్నారు) తొలగిస్తూ న్యాయశాఖ ఈనెల 24న ఉత్తర్వులను జారీ చేసింది. వీరు మూడు సంవత్సరాలుగా ధర్మారం కోర్టులో సీనియర్ సివిల్ జడ్జిగా ఉన్నప్పుడు ఎన్నో ఆరోపణల విషయంలో, అప్పటి జిల్లా జడ్జికి ఫిర్యాదులు పోయాయి. తీర్పులు రాయకపోవడం, ఉత్తర్వులపై సంతకాలు చేయడంలో విఫలం కావడం, సిబ్బందికి కొన్ని పనులు అప్పగించడం […] The post ధర్మవరం సీనియర్ సివిల్ జడ్జి బి కృష్ణవేణి పై వేటు.. appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 26 Nov 2025 4:01 pm

Ichoda |ప్రతి విద్యార్థి ఒక లక్ష్యాన్ని ఎంచుకోవాలి..

Ichoda | ప్రతి విద్యార్థి ఒక లక్ష్యాన్ని ఎంచుకోవాలి.. జిల్లా ఎస్పీ అఖిల్

ప్రభ న్యూస్ 26 Nov 2025 4:01 pm

PARK |బీసీలను మోసం చేసిన కాంగ్రెస్

PARK | బీసీలను మోసం చేసిన కాంగ్రెస్ బీసీ డిక్లరేషన్ పేరిట ఓట్లు

ప్రభ న్యూస్ 26 Nov 2025 4:01 pm

School |హోంవ‌ర్క్ చేయ‌లేద‌ని..

School | హోంవ‌ర్క్ చేయ‌లేద‌ని.. School | హనుమకొండ, ఆంధ్ర‌ప్ర‌భ‌ : పెగడపల్లి

ప్రభ న్యూస్ 26 Nov 2025 3:55 pm

GOVT |బీసీలకు తీవ్ర అన్యాయం

GOVT | బీసీలకు తీవ్ర అన్యాయం మునిగలవీడు మాజీ సర్పంచ్ నల్లాని నవీన్

ప్రభ న్యూస్ 26 Nov 2025 3:55 pm

KTR |శ్రీ నాగ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ద‌ర్శించుకున్న‌ కేటీఆర్

KTR | శ్రీ నాగ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ద‌ర్శించుకున్న‌ కేటీఆర్ KTR |

ప్రభ న్యూస్ 26 Nov 2025 3:50 pm

సృజన విద్యాలయంలో అగ్ని ప్రమాదాలపై పిల్లలకు అవగాహన

విశాలాంధ్ర- రాజాం (విజయనగరం జిల్లా) : రాజాం మండలం కంచరాం గ్రామంలో ఉన్న సుజనా విద్యాలయం బుధవారం అగ్ని ప్రమాదాల నివారణపై ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని ఫైర్ శాఖ అధికారులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఫైర్ స్టేషన్ అధికారి ఎస్‌ఎఫ్‌ఓ పైల అశోక్ కుమార్ విద్యార్థులకు ఎల్పీజీ గ్యాస్ వినియోగం సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు.గ్యాస్ లీకేజ్, సిలిండర్‌ను సురక్షితంగా హ్యాండిల్‌ చేయడం, రెగ్యులేటర్‌ వినియోగ విధానం వంటి అంశాలను ప్రాక్టికల్‌ డెమో ద్వారా విద్యార్థులకు చూపించారు. […] The post సృజన విద్యాలయంలో అగ్ని ప్రమాదాలపై పిల్లలకు అవగాహన appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 26 Nov 2025 3:44 pm

democracy|ప్రజాస్వామ్యానికి హక్కులే పునాదులు

democracy|ప్రజాస్వామ్యానికి హక్కులే పునాదులువెల్దుర్తి, ఆంధ్రప్రభ : వెల్దుర్తిలో సెట్కూరు సీఈఓ డాక్టర్ వేణు

ప్రభ న్యూస్ 26 Nov 2025 3:28 pm

IND v SA |భార‌త్‌ ఘోర ఓటమి

IND v SA | భార‌త్‌ ఘోర ఓటమి IND v SA

ప్రభ న్యూస్ 26 Nov 2025 3:28 pm

Gudlavalleru |ధాన్యపు రాశుల ప‌రిశీల‌న

Gudlavalleru | ధాన్యపు రాశుల ప‌రిశీల‌న Gudlavalleru | గుడ్లవల్లేరు, ఆంధ్రప్రభ :

ప్రభ న్యూస్ 26 Nov 2025 3:27 pm

NBK111 Launched Spectacularly

When Nandamuri Balakrishna joins hands with Gopichand Malineni, fireworks are guaranteed, and this time, the sparks are set to light up an entire era. The star-director combination that delivered the roaring success Veera Simha Reddy is back, and their new project, #NBK111, is tipped to be a historical action drama. Produced by Venkata Satish Kilaru […] The post NBK111 Launched Spectacularly appeared first on Telugu360 .

తెలుగు 360 26 Nov 2025 3:26 pm

Gram Panchayat |గ్రామాల అభివృద్ధికి స‌హ‌క‌రించండి

Gram Panchayat | గ్రామాల అభివృద్ధికి స‌హ‌క‌రించండి ప్రభుత్వ విప్ గన్నవరం ఎమ్మెల్యే

ప్రభ న్యూస్ 26 Nov 2025 3:19 pm

Ootkur |రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాలి

Ootkur | రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాలి Ootkur | ఊట్కూర్, ఆంధ్రప్రభ : డాక్టర్

ప్రభ న్యూస్ 26 Nov 2025 3:18 pm

College | 29న భీమవరంలో జాబ్‌మేళా

College | 29న భీమవరంలో జాబ్‌మేళా College | భీమవరం బ్యూరో, ఆంధ్రప్రభ

ప్రభ న్యూస్ 26 Nov 2025 3:13 pm

Officers|ఘనంగా భారత రాజ్యాంగ దినోత్సవం

Officers| కర్నూలు, ఆంధ్రప్రభ : కర్నూలు జిల్లా పోలీసు కార్యాలయంలో బుధవారం భారత

ప్రభ న్యూస్ 26 Nov 2025 3:11 pm

సాఫ్రన్ సెంటర్ ఏర్పాటు చేయడం తెలంగాణకు మైలురాయి: సిఎం

హైదరాబాద్‌: నగరంలో సాఫ్రన్ ఎయిరోస్పేస్ ఫెసిలిటీ సెంటర్‌ను నెలకొల్పడం తెలంగాణ అభివృద్ధిలో ఒక మైలురాయిగా నిలుస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఫ్రాన్స్‌కు చెందిన సాఫ్రన్ (SAFRAN) సంస్థ ఎయిర్ క్రాఫ్ట్ ఇంజిన్ సర్వీసెస్ ఇండియా (SAESI) హైదరాబాద్ జీఎంఆర్ ఎయిరోపార్క్‌ (ఎస్ఈజెడ్) లో నెలకొల్పిన ఫెసిలిటీ సెంటర్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొని ప్రసంగించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఢిల్లీ నుంచి వర్చువల్‌గా ఈ సెంటర్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ, హైదరాబాద్ దేశంలోనే ప్రధాన ఎయిరోస్పేస్, డిఫెన్స్ హబ్‌గా మారిందని చెప్పారు. ఈ అంశాలను పరిగణలోకి తీసుకుని బెంగుళూరు – హైదరాబాద్‌ను డిఫెన్స్ మరియు ఎయిరోస్పేస్ కారిడార్‌గా ప్రకటించాలని ప్రధానమంత్రికి విజ్ఞప్తి చేశారు. ఎయిరోస్పేస్ రంగంలో ముఖ్యంగా వాటి నిర్వహణ, మరమ్మత్తులు, ఓవర్‌హాల్‌ వంటి సదుపాయాలతో పాటు పరికరాల తయారీ, పరిశోధన, అభివృద్ధి రంగాల్లో సాఫ్రన్, బోయింగ్, ఎయిర్ బస్, టాటా, భాbరత్ ఫోర్జ్ వంటి సంస్థలు హైదరాబాద్‌ను కేంద్రంగా ఎంచుకోవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. “తెలంగాణపై ఎంతో నమ్మకంతో Safran గ్రూపు తన ఫెసిలిటీ సెంటర్ ఏర్పాటుకు హైదరాబాద్‌ను ఎంపిక చేసుకున్నందుకు ఆ సంస్థకు మా అభినందనలు. ఈ సెంటర్ ఏర్పాటు ఎయిరోస్పెస్, రక్షణ రంగంలో తెలంగాణ అభివృద్ధిలో ఒక మైలురాయిగా నిలుస్తుంది. ఎయిర్ క్రాఫ్ట్ ఇంజిన్ సర్వీసులను అందించడంలో దేశంలోనే ఇది మొట్టమొదటి సెంటర్. ఈ ఫెసిలిటీ సెంటర్‌తో పాటు సాఫ్రన్‌కు చెందిన ఎం88 మిలటరీ ఇంజిన్ల నిర్వహణ, మరమత్తులు, ఓవర్ హాల్ (ఎంఆర్ఓ) కు శంకుస్థాపన చేసుకోవడం సంతోషకరమైన పరిణామం. ఈ MRO భారత వైమానిక దళం, నావికాదళానికి ఎంతో ఉపయోగపడుతుంది. సాఫ్రన్ దాదాపు 1300 కోట్ల రూపాయల ప్రారంభ పెట్టుబడితో ఏర్పాటు చేసిన ఈ సెంటర్ ద్వారా వెయ్యి మందికిపైగా నైపుణ్యం కలిగిన సాంకేతిక నిపుణులు, ఇంజనీర్లకు ఉపాధి లభిస్తుంది. పెట్టుబడులను ఆహ్వానించడం, పారిశ్రామికాభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం ప్రగతిశీల విధానాలను అవలంభిస్తోంది. తెలంగాణ అమలు చేస్తోన్న ఎస్ఎంఇ విధానం దేశంలోనే అత్యుత్తమమైన వాటిల్లో ఒకటిగా నిలిచింది. ఇక్కడి ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాలు, ఎయిరోస్పేస్ పార్కులు, ఎస్ఈజెడ్‌లు ప్రపంచ స్థాయి ప్రముఖ కంపెనీల నుంచి భారీ పెట్టుబడులను ఆకర్షించాయి. ఎయిరోస్పేస్ రంగంలో గతేడాది ఎగుమతులు రెట్టింపయ్యాయి. గడిచిన 9 నెలల కాలంలో ఎగుమతులు 30 వేల కోట్లకు పైగా చేరుకుని, మొదటిసారి ఫార్మా ఎగుమతులను అధిగమించడం గమనార్హం. ఎయిరోస్పేస్ రంగంలో తెలంగాణ కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ నుంచి అవార్డును పొందింది. రాష్ట్రంలో నెలకొల్పిన యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ ద్వారా విమానాల నిర్వహణ అంశాలపై ప్రత్యేక శిక్షణ ఇచ్చే అంశంపై ప్రభుత్వం దృష్టి పెడుతోంది. నైపుణ్యతను మెరుగుపరచడానికి టాటా టెక్నాలజీస్ సంస్థ భాగస్వామ్యంతో రాష్ట్రంలోని 100 ఐటీఐలను అడ్వాన్స్ డ్ టెక్నాలజీ సెంటర్లుగా తీర్చిదిద్దాం. ప్రపంచ దేశాల్లోనే అగ్రశ్రేణి నగరాలతో పోటీ పడాలన్న సంకల్పంతో హైదరాబాద్ విమానాశ్రయం సమీపంలో 30 వేల ఎకరాల విస్తీర్ణంలో భారత్ ఫ్యూచర్ సిటీని నిర్మిస్తున్నాం. తెలంగాణ సమగ్ర అభివృద్ధి కోసం స్పష్టమైన ప్రణాళికను ఆవిష్కరించడానికి డిసెంబర్ 8, 9 తేదీల్లో ఫ్యూచర్ సిటీలో నిర్వహిస్తున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌కు అందరినీ ఆహ్వానిస్తున్నాం. భారత లక్ష్యాలను చేరుకోవడంలో భాగస్వామిగా ఉండాలని, 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక శక్తిగా తెలంగాణను తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నాం..” అని ముఖ్యమంత్రి వివరించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర పరిశ్రమలు ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, సాఫ్రన్ గ్రూప్‌ చైర్మన్‌ రాస్‌ మెకలెన్స్, సీఈఓ, డైరెక్టర్‌ ఒలివర్‌ అండ్రీస్‌, ఎయిర్‌క్రాఫ్ట్‌ ఇంజిన్స్‌ సీఈవో స్టీఫేన్ క్యూయెల్, జిఎంఆర్ గ్రూపు సంస్థల చైర్మన్ జిఎం రావుతో పాటు ఇతర ప్రతినిధులు పాల్గొన్నారు.

మన తెలంగాణ 26 Nov 2025 3:11 pm

Madhapur |బోర్డు తిప్పిన మ‌రో ఐటీ కంపెనీ

Madhapur | బోర్డు తిప్పిన మ‌రో ఐటీ కంపెనీ 400 మంది బ‌లి!

ప్రభ న్యూస్ 26 Nov 2025 3:11 pm

Nizamabad |ఘనంగా భారత రాజ్యాంగ దినోత్సవం

Nizamabad | ఘనంగా భారత రాజ్యాంగ దినోత్సవం Nizamabad | కమ్మర్ పల్లి,

ప్రభ న్యూస్ 26 Nov 2025 3:06 pm

నాకు సపోర్ట్ గా నిలిచినందుకు థాంక్యూ: అరుణాచల్‌ మహిళ

చైనాలోని షాంఘై పుడాంగ్ విమానాశ్రయంలో తన భారత పాస్‌పోర్ట్‌ను గుర్తించకుండా చైనా అధికారులు నిరాకరించారని భారత మహిళ, పెమా వాంగ్‌జోమ్‌ థాంగ్‌డోక్‌ వెల్లడించారు.ఈ సమయంలో తనకు మద్దతుగా నిలిచిన వారికి, అలాగే భారత విదేశాంగశాఖ అధికారులు చూపిన సహాయానికి ఆమె కృతజ్ఞతలు తెలిపారు.అయితే, తన ఇబ్బందులను కూడా సోషల్‌ మీడియాలో ట్రోల్‌ చేసేవారికి రిప్లై ఇచ్చేంత సమయం తనకు లేదని వెల్లడించారు. జపాన్‌కు వెళ్లే విమానంలో ఎక్కనివ్వలేదు: పెమాతన వద్ద చెల్లుబాటైన వీసా ఉన్నప్పటికీ, చైనా అధికారులు […] The post నాకు సపోర్ట్ గా నిలిచినందుకు థాంక్యూ: అరుణాచల్‌ మహిళ appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 26 Nov 2025 3:04 pm

దిల్లీ కేసులో కారు బాంబర్ ఉమర్‌కు ఆశ్రయం కల్పించిన ఫరీదాబాద్ వ్యక్తి అరెస్ట్

దిల్లీ పేలుడు ఘటనపై ముమ్మర దర్యాప్తు కొనసాగుతున్నది.ఈ ఘటనలో చనిపోయిన సూసైడ్ బాంబర్ ఉమర్ నబీకి ఆశ్రయమిచ్చిన ఫరీదాబాద్ వాసి షోయబ్‌ను జాతీయ దర్యాప్తు సంస్థ అధికారులు తాజాగా అరెస్టు చేశారు.దీంతో ఈ కేసులో ఇప్పటి వరకు అరెస్టైన వారి సంఖ్య ఏడు కు చేరింది.షోయబ్ ఉమర్‌కు పది రోజులపాటు తన ఇంట్లో ఆశ్రయమివ్వడమే కాకుండా, ఎర్రకోట వద్ద జరిగిన ఉగ్ర దాడికి ముందు పేలుడు పదార్థాలను కూడా సరఫరా చేసినట్టు తెలిపారు. డా.ముజమ్మిల్ షకీల్ సమాచారంతో […] The post దిల్లీ కేసులో కారు బాంబర్ ఉమర్‌కు ఆశ్రయం కల్పించిన ఫరీదాబాద్ వ్యక్తి అరెస్ట్ appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 26 Nov 2025 3:00 pm

మొట్టమొదటి సర్పంచ్ ఏకగ్రీవం

రుద్రంగి(జనం సాక్షి): తెలంగాణ తెలంగాణలో సర్పంచ్ ఎన్నికలు ఎప్పుడెప్పుడా అని చాలామంది ఆశావాహులు ఎదురుచూస్తున్నారు. స్థానిక సంస్థల నోటిఫికేషన్ కోసం గల్లి లీడర్లు ఆశగా చూస్తున్నారు. స్థానికంగా …

జనం సాక్షి 26 Nov 2025 2:41 pm

29 Labor Laws |లేబర్ కోడ్లను ర‌ద్దు చేయాలి…

29 Labor Laws | లేబర్ కోడ్లను ర‌ద్దు చేయాలి… 29 Labor

ప్రభ న్యూస్ 26 Nov 2025 2:28 pm

అయ్యప్పని దర్శించుకొని వస్తుండగా ప్రమాదం.. ఇద్దరు భక్తులు మృతి

తమిళనాడులో జరిగిన రోడ్డు ప్రమాదంలో శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఇద్దరు అయ్యప్ప భక్తులు మృత్యవాత పడ్డారు. పలాస మండలం వీర రామదచంద్ర పురం, పెదంచెలకు చెందిన ఆరుగురు శబరిమలలో అయ్యప్పను దర్శించుకొని కారులో తిరుగు పయనమయ్యారు. ఈ క్రమంలో రామేశ్వరం సమీపంలో కారును లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నవీన్ (24), సాయి (25) మృతి చెందారు. మరో ముగ్గురికి గాయాలయ్యాయి. గాయపడిన వారిని సమీప ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై కలెక్టర్ గౌతు శిరీష దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

మన తెలంగాణ 26 Nov 2025 2:17 pm