Fact Check: Viral Video of Monk Meditating Under Snow Is AI-Generated
A widely shared clip claiming to show a monk calmly meditating while buried in snow on a Himalayan peak is AI-generated
Kuntala |నట్టల నివారణ మందుల పంపిణీ
Kuntala | నట్టల నివారణ మందుల పంపిణీ Kuntala | కుంటాల, ఆంధ్రప్రభ
Study Material |పేద విద్యార్థులు ఉన్నంత స్థాయికి ఎదగాలి…
Study Material | పేద విద్యార్థులు ఉన్నంత స్థాయికి ఎదగాలి… Study Material
Aquatic Fish | మత్య్స సందేశం.. Aquatic Fish | ఆంధ్రప్రభ :
జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైన అనంతలక్ష్మి విద్యార్థులు
విశాలాంధ్ర – జేఎన్టీయూ ఏ: ఐపి ఎస్ జి ఎం 2025-26 జిల్లా సిపిఐ స్థాయి పోటీలలో అనంతలక్ష్మి కళాశాల విద్యార్ధులు ప్రధమ, ద్వితీయ , తృతీయ బహుమతులు సాధించి విజయభేరి మోగించి.. జాతీయస్థాయి పోటీలలో పాల్గొననున్నారు. అనంతలక్ష్మి కళాశాలలో డిప్లొమా మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్ధిని ఎమ్మెస్. కే. చాందిని హిందూపురం పట్టణ ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ కళాశాల లో జరిగిన జోనల్ స్థాయి క్రీడలలో షాట్ పుట్ క్రీడల పోటీలో పాల్గొని ప్రథమ బహుమతిని […] The post జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైన అనంతలక్ష్మి విద్యార్థులు appeared first on Visalaandhra .
Mangapeta SI |గొత్తికోయలకు సోలార్ లైట్లు పంపిణీ
Mangapeta SI | గొత్తికోయలకు సోలార్ లైట్లు పంపిణీ Mangapeta SI |
Veterinary medicine |ఉచిత నట్టల నివారణ కార్యక్రమం…
Veterinary medicine | ఉచిత నట్టల నివారణ కార్యక్రమం… Veterinary medicine |
సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసు: చార్జిషీట్ దాఖలు
హైదరాబాద్ లోని సంధ్య థియేటర్లో చోటుచేసుకున్న తొక్కిసలాట ఘటనపై ఛార్జిషీట్ దాఖలయింది
టిడిపి జిల్లా మీడియా కోఆర్డినేటర్ గా కేశగాల్ల శ్రీనివాసులు ఎంపిక
విశాలాంధ్ర ధర్మవరం;; శ్రీ సత్యసాయి జిల్లా టిడిపి మీడియా కోఆర్డినేటర్ గా కేశగాల శ్రీనివాసులు ఎంపిక కావడం జరిగింది. ఈ సందర్భంగా పార్టీ కార్యాలయం నుండి ఉత్తర్వులు అందాయి. అనంతరం వారు మాట్లాడుతూ నాపై నమ్మకం ఉంచి ఎంపిక చేసినందుకు, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు, ధర్మవరం నియోజకవర్గం ఇన్చార్జ్ పరిటాల శ్రీరామ్కు, రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీతకు, ధర్మవరం టిడిపి సీనియర్ నాయకులకు వారు కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్తులో టిడిపి అభివృద్ధికి నా వంతు కృషి చేస్తానని వారు […] The post టిడిపి జిల్లా మీడియా కోఆర్డినేటర్ గా కేశగాల్ల శ్రీనివాసులు ఎంపిక appeared first on Visalaandhra .
Visiting |మంత్రి అడ్డూరి లక్ష్మణ్ ప్రత్యేక పూజలు
Visiting | మంత్రి అడ్డూరి లక్ష్మణ్ ప్రత్యేక పూజలు Visiting | దండేపల్లి,
ఘనంగా వీరబాల దివాస్ కార్యక్రమం..
ప్రిన్సిపాల్ ప్రభాకర్ రెడ్డి విశాలాంధ్ర ధర్మవరం;పట్టణంలోని స్థానిక కె హెచ్. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అధ్యాపకులు , విద్యార్థుల నడుమ వీర బాల దివస్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించుకున్నామని ప్రిన్సిపాల్ డాక్టర్ ప్రభాకర్ రెడ్డి తెలిపారు. నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ శ్రీ గురు గోవింద్ సింగ్ కుమారులు “సాహిబ్ జాదీలు” అయిన బాబా జోరావర్ సింగ్ మరియు బాబా ఫతే సింగ్ జ్ఞాపకార్థం వీర్ బాల దివస్ నిర్వహించడం జరుగుతోంది అని […] The post ఘనంగా వీరబాల దివాస్ కార్యక్రమం.. appeared first on Visalaandhra .
Sports |విభాగ్ స్థాయి ఖేల్ కూద్లో విద్యార్థుల ప్రతిభ….
Sports | విభాగ్ స్థాయి ఖేల్ కూద్లో విద్యార్థుల ప్రతిభ…. Sports |
సిఐటియు18 వ అఖిల భారత మహాసభలు జయప్రదం చేయండి
సిఐటియువిశాలాంధ్ర ధర్మవరం;; సిఐటియు 18 వ అఖిలభారత మహాసభలను జయప్రదం చేయాలని సిఐటియు నాయకులు తెలిపారు. అనంతరం సిఐటియు ఆధ్వర్యంలో ఆధ్వర్యంలో జీపు జాతా ద్వారా స్థానిక ఎన్టీఆర్ సర్కిల్ వద్ద ప్రచారం చేశారు. అనంతరం సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు అయూబ్ ఖాన్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా శ్రామిక మహిళ కన్వీనర్ డి.దిల్షాద్. జిల్లా సిఐటియు కార్యదర్శి సాంబశివ, మాట్లాడుతూ సిఐటియు అఖిల భారత మహాసభలు డిసెంబర్ 31 నుండి జనవరి 4వ […] The post సిఐటియు18 వ అఖిల భారత మహాసభలు జయప్రదం చేయండి appeared first on Visalaandhra .
దుర్గగుడిలో విద్యుత్తు సరఫరా నిలిపివేత
విజయవాడలో దుర్గగుడికి విద్యుత్ సరఫరా ను అధికారులు నిలిపివేశారు
ధర్మవరంలో పలు కార్యాలయాల్లో కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు
విశాలాంతర ధర్మవరం; పట్టణంలో జిల్లా కలెక్టర్ ఏ. శ్యాంప్రసాద్ పలు కార్యాలయాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఇందులో భాగంగా పోతుకుంట గ్రామ సచివాలయమును తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సచివాలయానికి వచ్చే ప్రజలకు నిర్లక్ష్యం లేకుండా సమస్యలు పరిష్కరించేలా కృషి చేయాలని తెలిపారు. అనంతరం హాజరు పట్టిక, ఉద్యోగుల మూమెంట్ రిజిస్టర్, వివిధ పథకాలకు సంబంధించిన రికార్డులను వారు పరిశీలించారు. సచివాలయ సిబ్బంది ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ మెరుగైన సేవలు అందించాలని తెలిపారు. […] The post ధర్మవరంలో పలు కార్యాలయాల్లో కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు appeared first on Visalaandhra .
Lift Irrigation |కాంగ్రెస్ పార్టీ రైతు ప్రభుత్వం….
Lift Irrigation | కాంగ్రెస్ పార్టీ రైతు ప్రభుత్వం…. Lift Irrigation |
విద్యార్థుల్లో గణితంపై ఆసక్తి పెంచిన రిషి విద్యాలయ కార్యక్రమాలు
జాతీయ గణిత దినోత్సవం సందర్భంగా రిషి విద్యాలయ పాఠశాలలో ఒక వారం పాటు గణిత కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహించబడినవి. ఈ సందర్భంగా గణిత క్విజ్, గుణకార పట్టికలు, గణిత సమస్యలు, వివిధ గణిత పోటీలు విద్యార్థులకు నిర్వహించబడినవి. పోటీల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు మొదటి, రెండవ, మూడవ బహుమతులను డీన్ భాస్కర్ సర్, ప్రిన్సిపాల్ కరణ్ స్వరూప సింగ్, రవీంద్ర సర్ విద్యార్థులకు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గణిత విద్య ప్రాముఖ్యతను వివరించి, విద్యార్థులు […] The post విద్యార్థుల్లో గణితంపై ఆసక్తి పెంచిన రిషి విద్యాలయ కార్యక్రమాలు appeared first on Visalaandhra .
New transformer |రైతుల ప్రాణాలకు ముప్పుగా మారిన విద్యుత్ స్తంభాలు
New transformer | రైతుల ప్రాణాలకు ముప్పుగా మారిన విద్యుత్ స్తంభాలు New
అనుచిత వాక్యాలు, అనుచిత ప్రదర్శనలు చేసిన ఆరుగురు నిందితులు అరెస్ట్
టూ టౌన్ సిఐ రెడ్డప్పవిశాలాంధ్ర ధర్మవరం : ధర్మవరం పట్టణంలో రాజకీయ పార్టీల మధ్య రెచ్చగొట్టే విధంగా అనుచిత వాక్యాలు, ప్రదర్శనలు చేసిన ఆరుగురు నిందితులను అరెస్టు చేయడం జరిగిందని టూటౌన్ సీఐ రెడ్డప్ప తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ అరెస్టు అయిన వారిలో పట్టణములోని రామ్ నగర్కు చెందిన టి. మల్లికార్జున రెడ్డి, పట్టణంలోని మారుతీ నగర్ కి చెందిన ఆర్ రాజశేఖర్ రెడ్డి, రేగాటి పల్లి గ్రామానికి చెందిన డి. ఓబిరెడ్డి, రేగాటిపల్లి గ్రామానికి […] The post అనుచిత వాక్యాలు, అనుచిత ప్రదర్శనలు చేసిన ఆరుగురు నిందితులు అరెస్ట్ appeared first on Visalaandhra .
డయాలసిస్ కేంద్రమును మరింత అభివృద్ధి చేస్తాం..
ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యులువిశాలాంధ్ర -ధర్మవరం : డయాలసిస్ కేంద్రమును మరింత అభివృద్ధి చేస్తామని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యులు డాక్టర్ నరసింహులు, డాక్టర్ సోనియా, పుల్లయ్య తెలిపారు. ఈ సందర్భంగా పట్టణంలోని పోతుకుంట రోడ్డు వద్ద గల నూతన ఆసుపత్రి భవనములో డయాలసిస్ (రక్త శుద్ధి కేంద్రం) ప్రధమ వార్షికోత్సవమును రోగులు, సిబ్బంది ఆధ్వర్యంలో జరుపుకున్నారు. అనంతరం వారు డయాలసిస్ తో వైద్య చికిత్సలు అందుతున్న వారిని ప్రేమతో పలకరించి, […] The post డయాలసిస్ కేంద్రమును మరింత అభివృద్ధి చేస్తాం.. appeared first on Visalaandhra .
District Collector |బాపట్లలో యోగా సందడి
District Collector | బాపట్లలో యోగా సందడి District Collector | బాపట్ల
మోటివేషనల్ స్పీకర్ అవార్డు అందుకున్న ధర్మవరం పట్టణవాసి బీరే విజయలక్ష్మి
విశాలాంధ్ర ధర్మవరం:: శ్రీ సత్య సాయి జిల్లా ధర్మవరం పట్టణానికి చెందిన బీరే విజయలక్ష్మి మోటివేషనల్ స్పీకర్ అవార్డు అందుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈనెల 20, 21వ తేదీల్లో రీజియన్-1 స్ఫూర్తి సంస్థ నిర్వహణలో రెండు రోజులు పాటు ట్రైన్ ది ట్రైలర్ వర్క్ షాపును నిర్వహించారని తెలిపారు. ఈ కార్యక్రమానికి తెలుగు రాష్ట్రాల నుంచి 30 మంది ట్రైనర్లు పాల్గొని వ్యక్తిత్వ వికాసం, కమ్యూనికేషన్ స్కిల్స్, స్టేజ్ ప్రజెంటేషన్ ట్రైనింగ్, మెదడాలజీ వంటి […] The post మోటివేషనల్ స్పీకర్ అవార్డు అందుకున్న ధర్మవరం పట్టణవాసి బీరే విజయలక్ష్మి appeared first on Visalaandhra .
Heat | ఉహుహు నుంచి ఉక్కపోత..? అసలే శీతాకాలం.. సూర్యుడు కూడా ముసుగు
తహసీల్దార్ కార్యాలయంలో రెవిన్యూ స్పెషల్ క్యాంప్
విశాలాంధ్ర – పెద్దకడబూరు (కర్నూలు) : మండల కేంద్రమైన పెద్దకడబూరులోని తహసీల్దార్ కార్యాలయంలో భూ రికార్డుల సమస్యలను పరిష్కరించేందుకు శనివారం రెవిన్యూ స్పెషల్ క్యాంప్ నిర్వహించారు. రెండో రోజు పెద్దకడబూరు గ్రామ రెవిన్యూ పరిధిలోని రైతుల సమస్యలపై రీ సర్వే డిప్యూటీ తహశీల్దార్ లలిత కుమారి, ఆర్ఐ జెర్మియా, మండల సర్వేయర్ తేజశ్విణి రైతుల నుంచి వినతులను స్వీకరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం భూ రికార్డుల సమస్యలను పరిష్కరించేందుకు గ్రామాల వారీగా రెవిన్యూ […] The post తహసీల్దార్ కార్యాలయంలో రెవిన్యూ స్పెషల్ క్యాంప్ appeared first on Visalaandhra .
Actor Shivaji |నాపై కుట్ర జరుగుతోంది…
Actor Shivaji | నాపై కుట్ర జరుగుతోంది… Actor Shivaji | హైదరాబాద్,
TLM Mela |ప్రతి ప్రభుత్వ పాఠశాలను ఆదర్శంగాతీర్చిదిద్దాలి
TLM Mela | ప్రతి ప్రభుత్వ పాఠశాలను ఆదర్శంగాతీర్చిదిద్దాలి TLM Mela |
Tangirala Sowmya |పేదలకు కార్పొరేట్ వైద్యం..
Tangirala Sowmya | పేదలకు కార్పొరేట్ వైద్యం.. Tangirala Sowmya | నందిగామ
Nandigama |ప్రజల వద్దకే అధికారులు..
Nandigama | ప్రజల వద్దకే అధికారులు.. Nandigama | నందిగామ రూరల్, ఆంధ్రప్రభ
మహిళా కమిషన్ విచారణకు హాజరైన సినీ నటుడు శివాజీ
దండోరా సినిమా వేడుకలో హీరోయిన్ల డ్రెస్సులపై వివాదాస్పద వ్యాఖ్యలుసినీ నటుడు శివాజీ ఇవాళ తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ ఎదుట విచారణకు హాజరయ్యారు. మహిళల వస్త్రధారణపై ఆయన చేసిన వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో కమిషన్ ఆయనకు నోటీసులు జారీ చేసింది.ఇటీవల జరిగిన దండోరా సినిమా వేడుకలో నటుడు శివాజీ హీరోయిన్ల దుస్తుల గురించి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఆయన ప్రసంగం మహిళల గౌరవానికి భంగం కలిగించేలా ఉందంటూ తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి.ఈ వ్యాఖ్యలను తీవ్రంగా […] The post మహిళా కమిషన్ విచారణకు హాజరైన సినీ నటుడు శివాజీ appeared first on Visalaandhra .
Kompally village |కొత్త విద్యుత్ స్తంభాల ఏర్పాటు
Kompally village | కొత్త విద్యుత్ స్తంభాల ఏర్పాటు Kompally village |
Honor |ఉపాధ్యాయురాలికి ఘన సన్మానం
Honor | దండేపల్లి, ఆంధ్రప్రభ : దండేపల్లి మండలంలోని తాళ్లపేట, జిల్లా పరిషత్
ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ అవార్డ్ సాధించిన పొన్నా శ్రీ భారతి
విశాలాంధ్ర -అనకాపల్లి : చిన్న వయసులోనే అసాధారణ జ్ఞాపకశక్తిని ప్రదర్శిస్తూ అనకాపల్లికి చెందిన పొన్నా సోమేష్ మనుమరాలు పొన్నా శ్రీ భారతి అనే ఏడాది 8 నెలల బుజ్జాయి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందింది. ఫిబ్రవరి 28, 2024న జన్మించిన శ్రీ భారతి, తన అద్భుతమైన తెలివితేటలతో ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ టైటిల్ను కైవసం చేసుకుంది. కేవలం ఒక సంవత్సరం ఎనిమిది నెలల వయసులోనే ఈ చిన్నారి సాధించిన ఘనత అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.ఈ చిన్నారి పండ్లు, […] The post ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ అవార్డ్ సాధించిన పొన్నా శ్రీ భారతి appeared first on Visalaandhra .
డ్రగ్స్ కేసులో ప్రముఖ నటి సోదరుడి పరారీ#DrugsCase#DrugRacket #TeluguNews#BreakingNews
Allu Arjun |బన్నిని వదలని సంధ్య కేసు!
Allu Arjun | బన్నిని వదలని సంధ్య కేసు! Allu Arjun |
Vijayawada |పార్కులకు పునర్జీవం..
Vijayawada | పార్కులకు పునర్జీవం.. Vijayawada | పాయకాపురం, ఆంధ్రప్రభ : సెంట్రల్
సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో కీలక మలుపు.. ఏ-11గా అల్లు అర్జున్
పుష్ప 2 సినిమా విడుదల సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్డులోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి చిక్కడపల్లి పోలీసులు ఛార్జిషీట్ దాఖలు చేశారు. మొత్తం 23 మందిపై అభియోగాలు మోపినట్లు పోలీసులు వెల్లడించారు.ఈ కేసు ఛార్జిషీట్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ను ఏ-11 నిందితుడిగా చేర్చారు. అలాగే సంధ్య థియేటర్ మేనేజ్మెంట్ను ఏ-1గా పేర్కొన్నారు. అల్లు అర్జున్తో పాటు ఆయన మేనేజర్, వ్యక్తిగత సిబ్బంది, […] The post సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో కీలక మలుపు.. ఏ-11గా అల్లు అర్జున్ appeared first on Visalaandhra .
Robbery | రెండు నిమిషాల్లోనే… రూ. కోటి విలువైన నగలను దోచుకెళ్లారు.. Robbery
Utkur | రెండు బైకులు ఢీకొని.. Utkur | ఊట్కూర్, ఆంధ్రప్రభ :
సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో ఛార్జిషీట్ దాఖలు#SandhyaTheatre#StampedeCase#ChargeSheet#AlluArjun
Veldanda | జంగయ్య మృతి బాధాకరం Veldanda | వెల్దండ, ఆంధ్రప్రభ :
CPI |ఉపాధి చట్టం మార్పుపై ఉద్యమించాలి
CPI | ఉపాధి చట్టం మార్పుపై ఉద్యమించాలి CPI | శ్రీకాకుళం, ఆంధ్రప్రభ
Danam Nagender |ఊహించినట్టే..!
Danam Nagender | ఊహించినట్టే..! Danam Nagender | వెబ్ డెస్క్, ఆంధ్రప్రభ
Srikakulam |రథసప్తమి ఉత్సవాలకు రెడీ
Srikakulam | రథసప్తమి ఉత్సవాలకు రెడీ Srikakulam | శ్రీకాకుళం, ఆంధ్రప్రభ :
Collector | 29న రెవెన్యూ క్లినిక్స్..
Collector | 29న రెవెన్యూ క్లినిక్స్.. Collector | నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ
MLAs |ఎమ్మెల్యేను సన్మానించిన సర్పంచ్లు…
MLAs | ఎమ్మెల్యేను సన్మానించిన సర్పంచ్లు… MLAs | చిట్యాల, ఆంధ్రప్రభ :
Kodali Nani : నాని రీ ఎంట్రీకి డేట్ ఫిక్స్ అయినట్లేనా?
మాజీ మంత్రి కొడాలి నాని మళ్లీ రాజకీయాల్లో యాక్టివ్ అవుతున్నారు
Mudhol | ఇంటింటికీ తాగునీరు.. Mudhol | ముధోల్, ఆంధ్రప్రభ : గ్రామంలో
పాలు కాదు… ప్రాణాంతక విషం! ముంబై అంధేరీలో కల్తీ పాల మాఫియా#TeluguPost #telugu #post #news
Mahbubnagar |అయ్యప్ప నామస్మరణతో…
Mahbubnagar | అయ్యప్ప నామస్మరణతో… Mahbubnagar | పాలమూరు, ఆంధ్రప్రభ : అయ్యప్ప
Holidays | ఈ సారి 9 రోజులు.. Holidays | నంద్యాల బ్యూరో,
Forest CCF |ఇండ్ల నిర్మాణానికి అనుమతులిప్పిస్తాం….
Forest CCF | ఇండ్ల నిర్మాణానికి అనుమతులిప్పిస్తాం…. Forest CCF | ఉట్నూర్,
విశాఖ – కైలాసగిరిపై బ్రేకులు ఫెయిలై వెనక్కి వెళ్లిన టాయ్ ట్రైన్#TeluguPost #telugu #post #news
MLA |పీజీఆర్ఎస్ను సద్వినియోగించుకోవాలి
MLA | పీజీఆర్ఎస్ను సద్వినియోగించుకోవాలి MLA | గుడివాడ, ఆంధ్రప్రభ : ప్రజా
Ayesha Meera |సంస్మరణ దినోత్సవం నిర్వహించాలి
Ayesha Meera | సంస్మరణ దినోత్సవం నిర్వహించాలి మహిళా కమిషన్ చైర్ పర్సన్
TTD | తిరుమలపై వైసీపీ కుట్రలు TTD | చిత్తూరు, ఆంధ్రప్రభ బ్యూరో
Rs. 1.39 lakh |వెంటనే మరమ్మతులు చేపట్టాలి….
Rs. 1.39 lakh | వెంటనే మరమ్మతులు చేపట్టాలి…. Rs. 1.39 lakh
Jaleel khan : బెజవాడ రాజకీయాల్లో ఇక కష్టమేనా .. ఖాన్ భయ్యా?
విజయవాడ రాజకీయాల్లో జలీల్ ఖాన్ పేరు ఇక వినిపించడం కష్టమేమో
Danam Nagender : కేటీఆర్ పై దానం ఫైర్
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కేటీఆర్ వ్యాఖ్యలకు దానం కౌంటర్ ఇచ్చారు
మహిళల దుస్తులపై పెత్తనమేంటి?..
శివాజీ వ్యాఖ్యలపై నాగబాబు ఫైర్హీరోయిన్ల వస్త్రధారణపై నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలు తెలుగు చిత్ర పరిశ్రమలో రేపిన దుమారంపై జనసేన పార్టీ ఎమ్మెల్సీ, సినీ నటుడు నాగబాబు స్పందించారు. మహిళల దుస్తుల గురించి మాట్లాడటం, వారిపై మోరల్ పోలీసింగ్ చేయడం సరికాదని ఆయన తీవ్రంగా ఖండించారు. తాను ఒక రాజకీయ నాయకుడిగా కాకుండా సాధారణ పౌరుడిగా మాట్లాడుతున్నానని చెప్పిన ఆయన.. ఈ అంశంపై తన అభిప్రాయాలను వెల్లడించారు.మహిళలు ఏ దుస్తులు ధరించాలనేది పూర్తిగా వారి వ్యక్తిగత స్వేచ్ఛకు […] The post మహిళల దుస్తులపై పెత్తనమేంటి?.. appeared first on Visalaandhra .
బౌలర్తో ఫొటోగ్రాఫ్.. బంతిపై ఆటోగ్రాఫ్.. పెద్ద మనసు చాటుకున్న విరాట్ కోహ్లీ#ViratKohli#telugupost
Indiramma House Construction |అర్హులైన ప్రతీ ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు..
Indiramma House Construction | అర్హులైన ప్రతీ ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు.. Indiramma
Test Match |రెండు రోజుల్లోనే..
Test Match | రెండు రోజుల్లోనే.. Test Match | ఆంధ్రప్రభ వెబ్డెస్క్
Rs. 84,09,744 |కళ్యాణ లక్ష్మీ చెక్కులు పంపిణీ…
Rs. 84,09,744 | కళ్యాణ లక్ష్మీ చెక్కులు పంపిణీ… Rs. 84,09,744 |
Minister Kollu Ravindra |క్రీడా కేంద్రంగా బందరు
Minister Kollu Ravindra | క్రీడా కేంద్రంగా బందరు Minister Kollu Ravindra
Welfare Secretary |గుండెపోటుతో సచివాలయ ఉద్యోగి మృతి
Welfare Secretary | గుండెపోటుతో సచివాలయ ఉద్యోగి మృతి Welfare Secretary |భవానిపురం,
మహిళ కమిషన్ ఎదుటకు సినీ నటుడు శివాజీ
సినీ నటుడు శివాజీ తెలంగాణ మహిళ కమిషన్ ఎదుట హాజరయ్యారు
Three-Mukha – 1 |శివాజీపై హీరోయిన్ ఫైర్
Three-Mukha – 1 | శివాజీపై హీరోయిన్ ఫైర్ Three-Mukha – 1
NagaBabu |మోడ్రన్ దుస్తులు ధరించడం తప్పు కాదు..
NagaBabu | మోడ్రన్ దుస్తులు ధరించడం తప్పు కాదు.. శివాజీ వ్యాఖ్యలపై స్పందించిన
Avanigadda |మృతుని కుటుంబానికి పరామర్శ
Avanigadda | మృతుని కుటుంబానికి పరామర్శ Avanigadda | అవనిగడ్డ, ఆంధ్రప్రభ :
ఒక్కరోజులోనే ఇరవై వేలు పెరిగిన వెండి ధర
దేశంలో వెండి ధరలు భారీగా పెరిగాయి
17 TIPS | జలుబు చేసినప్పుడు.. ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : శీతాకాలంలో
న్యూయర్ ముందు దిల్లీలో భారీ ఆపరేషన్.. 285 మంది అరెస్టు
న్యూయర్ వేడుకల సందర్భంగా దిల్లీ పోలీసులు భారీ ఆపరేషన్ చేపట్టారు. ఈ కార్యాచరణలో పెద్ద ఎత్తున డ్రగ్స్తో పాటు 40కి పైగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు.మొత్తం 285 మందిని అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకున్నారు. ఆపరేషన్ ఆఘాత్ 3.0 పేరిట ఆగ్నేయ దిల్లీకి చెందిన పలు ప్రాంతాల్లో పోలీసులు అర్ధరాత్రి తనిఖీలు నిర్వహించారు.వీధి రౌడీలు, నేరస్తులతో సంబంధం ఉన్న అనుమానితులనే ప్రధానంగా లక్ష్యంగా పెట్టుకొని తనిఖీలు జరిగాయి.కొత్త సంవత్సరం వేడుకల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా […] The post న్యూయర్ ముందు దిల్లీలో భారీ ఆపరేషన్.. 285 మంది అరెస్టు appeared first on Visalaandhra .
పాక్ హెచ్చరికలపై అప్రమత్తంగా ఉండాలి : శశిథరూర్
కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్ పాకిస్థాన్ నుంచి ఎదురయ్యే భద్రతా ముప్పులపై కీలక హెచ్చరికలు చేశారు.పాకిస్థాన్లో మారుతున్న సైనిక వ్యూహాలు, అభివృద్ధి చెందుతున్న హైపర్సోనిక్ క్షిపణి వ్యవస్థలను భారత్ ఏమాత్రం తేలికగా తీసుకోకూడదని స్పష్టం చేశారు.ఓ ప్రముఖ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. పాకిస్థాన్తో ఉన్న గత అనుభవాల నుంచి భారత్ ఎన్నో పాఠాలు నేర్చుకుందని, అందువల్ల ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు దేశం పూర్తిగా సిద్ధంగా ఉందని థరూర్ తెలిపారు.డ్రోన్లు, రాకెట్లు, […] The post పాక్ హెచ్చరికలపై అప్రమత్తంగా ఉండాలి : శశిథరూర్ appeared first on Visalaandhra .
జనరేషన్ బీటా గురించి తెలుసా? GenerationBeta#GenBeta#AIప్రపంచం#FutureGeneration#DigitalKids
ఇక వాట్సాప్లోనే ఆర్టీసీ టికెట్ల బుకింగ్
ఆర్టీసీ టికెట్ బుకింగ్ కోసం ఇంకా బస్టాండ్లు, నెట్ సెంటర్ల చుట్టూ తిరుగుతూ సమయం వృథా చేసుకుంటున్నారా? ఇక అలాంటి అవసరమే లేదని ప్రభుత్వం చెబుతోంది. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రారంభించిన మనమిత్ర-వాట్సాప్ గవర్నెన్స్ సేవల ద్వారా ఆర్టీసీ టికెట్లను సులభంగా బుక్ చేసుకునే అవకాశం కల్పించింది. ఈ సౌకర్యాన్ని ప్రజలకు చేరువ చేసేందుకు అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. ప్రయాణికులు బస్సు ఎక్కిన తర్వాత కండక్టర్ను ఆశ్రయించకుండానే, టికెట్ను నేరుగా వాట్సాప్లోనే పొందవచ్చు. టికెట్ బుకింగ్ […] The post ఇక వాట్సాప్లోనే ఆర్టీసీ టికెట్ల బుకింగ్ appeared first on Visalaandhra .
ఏపీ సర్కార్ మరో కీలక నిర్ణయం .. ఒక రోజు ముందే జనవరి పింఛన్ల పంపిణీ
నూతన సంవత్సర వేడుకల సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్టీఆర్ భరోసా పథకం కింద జనవరి నెలకు సంబంధించిన సామాజిక భద్రత పింఛన్ను డిసెంబర్ 31న, అంటే ఒక రోజు ముందుగానే లబ్ధిదారులకు పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రజలు నూతన సంవత్సర వేడుకలు జరుపుకోనున్న నేపథ్యంలో ప్రభుత్వం పింఛన్లకు సంబంధించి ఈ ఆదేశాలు జారీ చేసింది. పింఛన్లకు సంబంధించిన నగదును డిసెంబర్ 30వ తేదీనే బ్యాంకుల నుంచి గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు […] The post ఏపీ సర్కార్ మరో కీలక నిర్ణయం .. ఒక రోజు ముందే జనవరి పింఛన్ల పంపిణీ appeared first on Visalaandhra .
Amaravathi : పాపాల భైరవుడు నారాయణ.. రాజధాని అమరావతి నిర్మాణం కత్తి మీద సామే
మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ ఈసారి మాత్రం మంత్రి పదవులో ఉండి ఇబ్బందుల పడుతున్నారు
హైదరాబాద్లో మళ్లీ డ్రగ్స్ కలకలం..రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడి కోసం గాలింపు
హైదరాబాద్ నగరాన్ని మరోసారి డ్రగ్స్ మాఫియా ఉలిక్కిపడేలా చేసింది. ముఖ్యంగా సినీ పరిశ్రమకు సంబంధించిన వ్యక్తుల పేర్లు వరుసగా బయటపడుతుండటంతో ఈ వ్యవహారం మరింత సంచలనంగా మారింది. డ్రగ్స్ రహిత తెలంగాణ లక్ష్యంగా పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నప్పటికీ, విదేశీ డ్రగ్స్ నెట్వర్క్ మాత్రం కొత్త కొత్త మార్గాల్లో బయటపడుతూనే ఉంది.తాజాగా మాసబ్ట్యాంక్ పరిధిలో బయటపడిన డ్రగ్స్ కేసు టాలీవుడ్తో పాటు బాలీవుడ్లోనూ తీవ్ర చర్చకు దారితీసింది. ఈ కేసులో ప్రముఖ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ […] The post హైదరాబాద్లో మళ్లీ డ్రగ్స్ కలకలం..రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడి కోసం గాలింపు appeared first on Visalaandhra .
ఏపీ రాజకీయాలపై జగ్గారెడ్డి ఆసక్తికర కామెంట్స్
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
CWC | మీటింగ్ ప్రారంభం CWC | ఢిల్లీ, ఆంధ్రప్రభ : కాంగ్రెస్
Minister |నిర్మాణ పనులు షురూ..
Minister | నిర్మాణ పనులు షురూ.. Minister | గజపతినగరం(విజయనగరం), ఆంధ్రప్రభ :
డిసెంబర్ 26 (జనం సాక్షి): వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్లోని రాంనగర్కు చెందిన శ్రీనివాస్–స్వాతి దంపతుల కుమారుడు కేవీఎస్ …
రెండు నిమిషాల్లో.. రూ.కోటి విలువైన నగలు చోరీ#TeluguPost #telugu #post #news
ఏపీలో రాష్ట్రవ్యాప్తంగా రెవెన్యూ క్లినిక్లు..
ఆంధ్రప్రదేశ్లో భూ సంబంధిత సమస్యల పరిష్కారంలో పారదర్శకత, జవాబుదారీతనం పెంచే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. పార్వతీపురం మన్యం జిల్లాలో ప్రయోగాత్మకంగా అమలు చేసి సత్ఫలితాలనిచ్చిన రెవెన్యూ క్లినిక్ విధానాన్ని రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాలకు విస్తరించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. ఈ మేరకు భూ పరిపాలన ప్రధాన కమిషనర్ (సీసీఎల్ఏ) ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి. జయలక్ష్మి శుక్రవారం అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. ఈ కొత్త విధానం ప్రకారం, […] The post ఏపీలో రాష్ట్రవ్యాప్తంగా రెవెన్యూ క్లినిక్లు.. appeared first on Visalaandhra .
ఉల్లి రైతులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్
ఉల్లి ధరల పతనంతో నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం నిధులు విడదల చేసింది
Collector |పిల్లలే వికసిత్ భారత్కు పునాది
Collector | పిల్లలే వికసిత్ భారత్కు పునాది Collector | చిత్తూరు, ఆంధ్రప్రభ
ఆంధ్రప్రదేశ్ లో లేడీ డాన్ లు హల్ చల్.. ఖతర్నాక్ లేడీలతో కష్టమేనా?
ఆంధ్రప్రదేశ్ లో లేడీడాన్ లు ఎక్కువగా కనిపిస్తున్నారు.
మగ్దుంపురం గ్రామ శివారులో మొసలి ప్రత్యక్షం
చెన్నారావుపేట, డిసెంబర్ 27 (జనం సాక్షి): పాకాల సరస్సులో …
Students |రేకుల షెడ్డుల్లో ప్రైవేట్ స్కూళ్లు?
Students | రేకుల షెడ్డుల్లో ప్రైవేట్ స్కూళ్లు? Students | ఏలూరు ఎడ్యుకేషన్,
Velpur | బోర్లకు మరమ్మతులు Velpur | వేల్పూర్, ఆంధ్రప్రభ : నిజామాబాద్

25 C