SENSEX
NIFTY
GOLD
USD/INR

Weather

30    C
...

ఆర్యవైశ్యుల అభ్యున్నతే కూటమి ప్రభుత్వ లక్ష్యం..!

ఆర్యవైశ్యుల అభ్యున్నతే కూటమి ప్రభుత్వ లక్ష్యం..! వెండి కిరిటాలు, బంగారపు ఉంగరాలు నాకొద్దు..!నా

ప్రభ న్యూస్ 22 Mar 2026 6:28 pm

అంజుమన్ షాపుల అమ్మకం పేరుతో భారీ దోపిడీ…

అంజుమన్ షాపుల అమ్మకం పేరుతో భారీ దోపిడీ… లీజుదారులకు న్యాయం చేయకుంటే ఆందోళన

ప్రభ న్యూస్ 22 Mar 2026 6:24 pm

అన్నదాత సంతోషం కోసం అన్నగా బాధ్యత తీసుకున్నా

‘రైతును ధైర్యంగా సాగు మడిలో నిలబెట్టేందుకు భరోసా ఇస్తున్నా’ ఎక్స్ వేదికగా సిఎం రేవంత్‌రెడ్డి ట్వీట్ మనతెలంగాణ/హైదరాబాద్: రైతాంగానికి సిఎం రేవంత్‌రెడ్డి శుభవార్త చెప్పారు. సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం నర్మెటలో రూ.300 కోట్లతో నిర్మించిన ఆయిల్‌పామ్ కర్మాగారం సిఎం రేవంత్‌రెడ్డి చేతులమీదుగా ప్రారంభానికి వెళ్లే ముందు ‘రైతును ధైర్యంగా సాగు మడిలో నిలబెట్టేందుకు భరోసా ఇస్తున్నానని’ సిఎం రేవంత్‌రెడ్డి ట్వీట్ చేశారు. అన్నదాత సంతోషం కోసం అన్నగా బాధ్యత తీసుకున్నానని ఆయన ఎక్స్‌లో పేర్కొన్నారు. 70 లక్షల మంది రైతన్నల కోసం రూ.9,000 కోట్ల రైతు భరోసా నిధుల విడుదలకు నేడు శ్రీకారం చుడుతున్నామని, సిద్ధిపేట జిల్లా నర్మెట గ్రామ వేదికగా మరోసారి మా పాలనలో రైతే రాజు అని రుజువు చేస్తూ పథకాన్ని అమలు చేస్తున్నామని ఆయన తెలిపారు. రైతులకు ఆర్థిక సాయంతో చేతులు దులుపుకోవడం కాదనీ, కేవలం 17 నెలల వ్యవధిలో ఫామ్ ఆయిల్ పరిశ్రమ మొదలు పెట్టి, పూర్తి చేసి నేడు రైతు లోకానికి అంకితం చేస్తున్నామని ఆయన తెలిపారు. దానికి కొనసాగింపుగా రిఫైనరీ యూనిట్‌కు శంకుస్థాపన చేస్తున్నామని ఆయన వెల్లడించారు.

మన తెలంగాణ 22 Mar 2026 6:21 pm

ఐపిఎల్ ఆడాలంటే.. ప్రత్యేక డిమాండ్లు.. ఫన్నీగా కోహ్లీ రిప్లై..

టీం ఇండియా స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ ఎక్కువ శాతం లండన్‌లో ఉంటున్న విషయం తెలిసిందే. మ్యాచ్ ఉన్న సమయంలో మాత్రమే ఇండియాకు వచ్చి మళ్లీ పూర్తవగానే తిరిగి వెళ్లిపోతున్నాడు. అయితే కొద్ది రోజుల్లో ప్రారంభమయ్యే ఐపిఎల్ కోసం విరాట్ ఇప్పటికే బెంగళూరు చేరుకొని అక్కడ సాధన కూడా ప్రారంభించాడు. ఈ నేపథ్యంలో విరాట్.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుని కొన్ని డిమాండ్లు చేసినట్లు సోషల్‌మీడియాలో వార్తలు వైరల్ అయ్యాయి. అందులో ఒకటి బెంగళూరు నుంచి నేరుగా లండన్‌కి ఒక ఛార్టెర్డ్ ఫ్లైట్ కావాలని విరాట్ డిమాండ్ చేసినట్లు కథనాలు పుట్టుకొచ్చాయి. అయితే దీనిపై విరాట్ వ్యంగ్యంగా స్పందించాడు. ‘‘ఈసారి ఐపిఎల్‌కు విరాట్ కోహ్లీ భారీ డిమాండ్లతో వచ్చాడు. మాకున్న సమాచారం ప్రకారం.. భారత్ టు లండన్‌కు ఛార్టర్డ్ ఫ్లైట్‌కి అనుమతి ఇవ్వాలి. మ్యాచ్‌లకు కనీసం మూడు రోజుల కంటే ఎక్కువ వ్యవధి ఉంటే లండన్‌‌కు పంపాలి. తదుపలి మ్యాచ్‌కు ఒక్క రోజు ముందు మాత్రమే అక్కడి నుంచి వస్తా’’ అని రాసిన పోస్ట్‌ను విరాట్ షేర్ చేశాడు. దానికి రెండు నవ్వుతూ ఉండే ఎమోజీలను జత చేశాడు. దీంతో విరాట్‌పై వచ్చిన కథనాలు అన్ని అవాస్తవం అని తేలిపోయింది.

మన తెలంగాణ 22 Mar 2026 6:21 pm

దాతృత్వం చాటుకున్న టీడీపీ నేతలు

దాతృత్వం చాటుకున్న టీడీపీ నేతలు పెదకూరపాడు, ఆంధ్రప్రభ : మండలం గారపాడు గ్రామంలో

ప్రభ న్యూస్ 22 Mar 2026 6:20 pm

ఎస్‌ఎల్‌బిసి శ్రీశైలం ఎడమ గట్టు కాలువ సొరంగం పనులకు ఎట్టకేలకు మోక్షం?

మన్నెవారి పల్లి వద్ద ఔట్‌లెట్ వైపు ప్రత్యేక పూజలు నిర్వహించి టన్నెల్‌ను పునః ప్రారంభించిన అధికారులు మనతెలంగాణ/హైదరాబాద్:  ఎస్‌ఎల్‌బిసి శ్రీశైలం ఎడమ గట్టు కాలువ సొరంగం పనులకు ఎట్టకేలకు మోక్షం లభించింది. గతేడాది ఫిబ్రవరి 22న టన్నెల్‌లో జరిగిన ప్రమాదం కారణంగా నిలిచిపోయిన పనులు, సుమారు ఏడాది కాలం తర్వాత తిరిగి ప్రారంభం కావడంతో నల్లగొండ జిల్లా రైతాంగం హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ మధ్య మన్నెవారి పల్లి వద్ద ఔట్‌లెట్ వైపు అధికారులు ప్రత్యేక పూజలు నిర్వహించి ఎస్‌ఎల్‌బిసి టన్నెల్ పునః ప్రారంభించి నట్టుగా సమాచారం ఈ ప్రాజెక్టు పనులు గతంలో నిలిచిపోవడంతో జిల్లాలోని సాగునీటి సరఫరాపై ప్రభావం పడింది. అయితే, ఇప్పుడు పనులు మొదలవ్వడంతో ఈ ప్రాంత రైతాంగంలో కొత్త ఆశలు చిగురించాయి. సొరంగం పనులను వేగవంతం చేసేందుకు అధికారులు ప్రస్తుతం డిబిఎం (- డ్రిల్లింగ్ అండ్ బ్లాస్టింగ్) పద్ధతిని అనుసరిస్తున్నారు. ఆధునిక సాంకేతికతతో ఈ డ్రిల్లింగ్ పనులను పూర్తి చేసి, నిర్ణీత కాల వ్యవధిలో ప్రాజెక్టును అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది. శ్రీశైలం రిజర్వాయర్ నుంచి నీటిని మళ్లీంచే ఈ సొరంగం పూర్తయితే, నల్లగొండ జిల్లాలోని లక్షలాది ఎకరాల బీడు భూములు సస్యశ్యామలం కానున్నాయి. రాష్ట్రంలో ఎస్‌ఎల్‌బిసి టన్నెల్ ప్రమాదం గత సంవత్సరం ఫిబ్రవరిలో జరిగింది. అప్పటి నుంచి టన్నెల్ పనులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన కార్మికుల్లో కొంతమంది మృతదేహాల ఆచూకీ కూడా లభ్యం కాలేదు. కానీ, ఈ ప్రాజెక్టు పనులపై రాష్ట్ర ప్రభుత్వం వేగంగా చర్యలు తీసుకుంది.

మన తెలంగాణ 22 Mar 2026 6:17 pm

చిన్నారిని ఆశీర్వదించిన మాజీ ఎమ్మెల్యే ధర్మారెడ్డి

చిన్నారిని ఆశీర్వదించిన మాజీ ఎమ్మెల్యే ధర్మారెడ్డి పరకాల, ఆంధ్రప్రభ : పట్టణంలో చిన్నారిని

ప్రభ న్యూస్ 22 Mar 2026 6:12 pm

BRS |సీఎం రేవంత్‌ పై విమర్శలు..

BRS | సీఎం రేవంత్‌ పై విమర్శలు.. BRS |ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్:

ప్రభ న్యూస్ 22 Mar 2026 6:07 pm

హనుమంతరాయ చౌదరి మరణం ప్రజలకు తీరని లోటు…సిపిఐ నేత డి.జగదీష్

హనుమంతరాయ చౌదరి భౌతిక కాయానికి నివాళులు అర్పించిన సిపిఐ నాయకులు విశాలాంధ్ర, కళ్యాణదుర్గం: ప్రజా సమస్యల పరిష్కారాన్ని తన జీవిత ధ్యేయంగా తీసుకుని జీవితాంతం ప్రజాపక్షపాతిగా సేవలందించిన మాజీ ఎమ్మెల్యే, టిడిపి సీనియర్ నాయకుడు ఉన్నం హనుమంతరాయ చౌదరి అజాతశత్రువుగా నిలిచారని, ఆయన మరణం టిడిపి పార్టీకి మాత్రమే కాకుండా కళ్యాణదుర్గం ప్రజలకు తీరని లోటు అని సిపిఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు దేవరగుడి జగదీష్ పేర్కొన్నారు.ఆదివారం ఎర్రంపల్లిలోని హనుమంతరాయ చౌదరి స్వగృహంలో ఆయన భౌతిక కాయానికి […] The post హనుమంతరాయ చౌదరి మరణం ప్రజలకు తీరని లోటు…సిపిఐ నేత డి.జగదీష్ appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 22 Mar 2026 6:02 pm

ఎఫ్ టీసీసీ అవార్డు మరింత ఉత్తేజాన్ని నింపింది…

ఎఫ్ టీసీసీ అవార్డు మరింత ఉత్తేజాన్ని నింపింది… బాయన బాబుజి (బాబ్జి) భవానిపురం,

ప్రభ న్యూస్ 22 Mar 2026 5:57 pm

మృతునికి నివాళులర్పించిన మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్

మృతునికి నివాళులర్పించిన మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ పరకాల, ఆంధ్రప్రభ : పట్టణంలో

ప్రభ న్యూస్ 22 Mar 2026 5:54 pm

Revanth Reddy : సిద్ధిపేటలో నాయకత్వాన్ని మార్చండి.. మంత్రిని చేస్తాం : రేవంత్ రెడ్డి

సిద్ధిపేటలో మార్పు చేసి చూడాలని, మంచి జరుగుతుందో లేదో చూడాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు

తెలుగు పోస్ట్ 22 Mar 2026 5:53 pm

బీజేపీ శిక్షణ తరగతులు పూర్తి..

చెన్నూర్, ఆంధ్రప్రభ : గత రెండురోజులుగా స్థానికంగా జరుగుతున్నా భారతీయ జనతాపార్టీ మూడు

ప్రభ న్యూస్ 22 Mar 2026 5:52 pm

యుద్ధం వద్దు – శాంతి ముద్దు” నినాదంతో తిరుపతిలో మహా శాంతి ర్యాలీ

ప్రపంచ దేశాలకు తిరుపతి నుంచి బలమైన శాంతి సందేశం ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు, యుద్ధ వాతావరణం పట్ల ఆందోళన వ్యక్తం చేస్తూ, “యుద్ధం వద్దు – శాంతి ముద్దు”, “యుద్ధం కాదు – శాంతి కావాలి” అనే నినాదాలతో ఈరోజు తిరుపతి నగరంలో విశాలమైన శాంతి ర్యాలీ ఘనంగా నిర్వహించబడింది.మరణిస్తున్న పసి కందులు, అమాయక ప్రజలు మరియు యుద్ధ వాతావరణం పట్ల మనస్సు కలత చెందిన రీచ్ గ్లోబల్ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ రమేష్ నాథ్ […] The post యుద్ధం వద్దు – శాంతి ముద్దు” నినాదంతో తిరుపతిలో మహా శాంతి ర్యాలీ appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 22 Mar 2026 5:49 pm

పంట మార్పిడి ద్వారానే.. వ్యవసాయం లాభసాటి: సిఎం

నర్మెట: ఆర్థిక ఇబ్బందులు ఉన్న రైతు సంక్షేమ కార్యక్రమాలు కొనసాగిస్తున్నామని సిఎం రేవంత్ రెడ్డి అన్నారు. సిద్ధపేట జిల్లా నర్మెటలో రూ.300 కోట్లతో నిర్మించిన ఆయిల్‌పామ్ ఫ్యాకర్టీని ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో రైతు భరోసా నిధులు విడుదల చేశారు. మొదటి విడుతలో రూ.3,600 కోట్లను విడుదల చేశారు. విడుదల చేసిన మొత్తం 70 లక్షల మంది రైతుల ఖాతాల్లో జమా అవుతుంది. అనంతరం సిఎం మాట్లాడుతూ.. ఆర్థిక సమస్యలు ఇబ్బంది పెడుతున్నా.. రైతుల విషయంలో మాత్రం వెనుకంజ వేయటం లేదని అన్నారు. ఆర్థిక సమస్యలు అభివృద్ధికి అవరోధంగా మారాయని తెలిపారు. రైతుభరోసా నిధులను మొత్తం మూడు విడతల్లో పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. 45 రోజుల్లో 3 విడతల్లో రైతుల ఖాతాల్లో రూ.9వేల కోట్లు వేయనున్నట్లు సిఎం తెలిపారు. ‘‘రైతులకు ఉచిత విద్యుత్ ఇచ్చి, రుణమాఫీ కూడా చేశాం. వరికి బోనస్ ఇస్తున్నాం. వరదల వల్ల నష్టపోతే పరిహారం ఇస్తున్నాం. రైతుల కోసం ఇప్పటివరకు రూ.1.40 లక్షల కోట్లు ఖర్చు చేశాం. తెలంగాణ ప్రాంతం నిజాం కాలంలోనే వాణిజ్య పంటలకు ప్రసిద్ధిగా ఉండేది. రాష్ట్రంలో పంటల విధానంలో మరిన్ని మార్పులు రావాలి. గతంలో రంగారెడ్డి జిల్లాలో కూరగాయలు, పండ్లు, ఆకుకూరలు బాగా పండించేవారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం వల్ల రంగారెడ్డి జిల్లా పంటల సాగు తగ్గింది. కూరగాయలు, పండ్లు ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది. కేంద్రం 50 లక్షల టన్నుల వరి మాత్రమే కొంటామని చెప్తోంది. పంట మార్పిడి ద్వారా మాత్రమే.. వ్యవసాయం లాభసాటి అవుతుంది’’ అని సిఎం తెలిపారు. సిద్ధిపేటలో నిర్మించినటువంటి ఫ్యాక్టరీ కొడంగల్‌లోనూ నిర్మించాలని మంత్రి తుమ్మలకు విజ్ఞప్తి చేస్తున్నానని సిఎం అన్నారు. ‘‘అంకాపూర్ రైతులను ఆదర్శంగా తీసుకుని రైతులంతా ముందుకెళ్లాలి. తెలంగాణలో ఒక్కో జిల్లా.. ఒక్కో పంటలకు ప్రసిద్ధి. తెలంగాణలో సారవంతమైన భూములున్నాయి.. కష్టపడే రైతులు ఉన్నారు. మన పంటలను ఎగుమతి చేసే దిశగా ప్రభుత్వం కృషి చేస్తోంది. రాష్ట్రంలో కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా చేయాలని నిర్ణయించాం. మహిళలను వ్యాపారులుగా తీర్చిదిద్దుతున్నాం. ఒకప్పుడు సౌరవిద్యుత్ వ్యాపారం అంబానీ, అదానీ వంటి వారు చేసేవారు. ఈ ప్రభుత్వం మహిళలచే సోలార్‌ప్లాంట్లను ఏర్పాటు చేయించింది. ఈ ప్రభుత్వం మహిళలను ఆర్టిసి బస్సులకు యజమానులను చేసింది’’ అని సిఎం పేర్కొన్నారు. 

మన తెలంగాణ 22 Mar 2026 5:32 pm

70 lakh people | 45 రోజుల్లో 9 వేల కోట్లు…

70 lakh people | 45 రోజుల్లో 9 వేల కోట్లు… 70

ప్రభ న్యూస్ 22 Mar 2026 5:27 pm

కారు–బైక్ ఢీ…

కారు–బైక్ ఢీ…. ఊరుకొండ, ఆంధ్రప్రభ : కారు, బైక్ ఢీకొన్న ప్రమాదంలో బైక్‌పై

ప్రభ న్యూస్ 22 Mar 2026 5:24 pm

యుద్ధంతో ప్రపంచవ్యాప్తంగా సంక్షోభం

కార్పొరేట్ శక్తుల ప్రయోజనాల కోసమేగ్యాస్, ఆయిల్ ధరల పెంపుతో రవాణా రంగంపై ప్రభావంట్రంప్‌ను నిలదీయడంలో మోదీ మౌనంమోదీపై చంద్రబాబు ఒత్తిడి తేవాలి29న హైదరాబాద్‌లో “నో వార్” భారీ ప్రదర్శనతిరుమలకు అపకీర్తి తెచ్చే వారిని పదవిలో ఉంచుతారా?` సిపిఐ జాతీయ నాయకులు డాక్టర్ కె. నారాయణ విజయవాడ The post యుద్ధంతో ప్రపంచవ్యాప్తంగా సంక్షోభం appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 22 Mar 2026 5:20 pm

రైతు భరోసా నిధులు విడుదల..

తెలంగాణలో అన్నదాతలు ఎంతగానో ఎదురుచూస్తున్న రైతు భరోసా నిధులు ఎట్టకేలకు విడుదలయ్యాయి. సిద్దిపేట జిల్లా నర్మెటలో ఆదివారం నిర్వహించిన సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతు భరోసా నిధులను విడుదల చేశారు. తొలి విడతగా 70లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.3,600 కోట్లు విడుదల చేసినట్లు సిఎం తెలిపారు. ఒక ఎకరం వరకు రైతులందరికీ ఈ నిధులు జమ కానున్నాయి. అయితే, ఇవాళ ఆదివారం కావడంతో రేపు రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేయనున్నారు. కాగా, కాంగ్రెస్ ప్రభుత్వం మూడు విడతల్లో రైతుల ఖాతాల్లో మొత్తం రూ. 9 వేల కోట్లను జమ చేయనుంది.

మన తెలంగాణ 22 Mar 2026 5:19 pm

సేవలకు సలాం…

సేవలకు సలాం… గోనెల నానికి నంది అవార్డు… బూర్గంపాడు, ఆంధ్రప్రభ : భద్రాద్రి

ప్రభ న్యూస్ 22 Mar 2026 5:11 pm

చిత్తూరుపై రైల్వేశాఖ చిన్నచూపు

ఆగని కీలక ఎక్స్ ప్రెస్ రైళ్లు*కాట్పాడి, తిరుపతికి వెళుతున్న ప్రయాణీకులు జిల్లా కేంద్రమైన చిత్తూరు రైల్వే స్టేషన్ ప్రస్తుతం అధికారుల నిర్లక్ష్యానికి నిలువుటద్దంగా మారింది. ప్రతిరోజూ ఈ స్టేషన్ మీదుగా పదుల సంఖ్యలో ఎక్స్ ప్రెస్ రైళ్లు పరుగు తీస్తున్నా… అందులో సగం కంటే ఎక్కువ రైళ్లకు ఇక్కడ స్టాపింగ్ లేకపోవడం గమనార్హం. రూ.కోట్లు ఆదాయాన్ని రైల్వే శాఖకు అందిస్తున్నా… కనీసం రైళ్లు ఆపడం లేదంటే అధికారులకు ఈ ప్రాంతంపై ఎంతటి నిర్లక్ష్యం ఉందో అర్థమవుతోంది. ఆదాయం […] The post చిత్తూరుపై రైల్వేశాఖ చిన్నచూపు appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 22 Mar 2026 5:10 pm

March25th |జీవన్ రెడ్డి లేఖ…

March25th | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : మాజీ మంత్రి జీవన్ రెడ్డి

ప్రభ న్యూస్ 22 Mar 2026 5:09 pm

శాశ్వత పరిష్కారం కోసం ఎమ్మెల్యేకు వినతి పత్రం…

శాశ్వత పరిష్కారం కోసం ఎమ్మెల్యేకు వినతి పత్రం… చిట్యాల, ఆంధ్రప్రభ : మండల

ప్రభ న్యూస్ 22 Mar 2026 5:02 pm

పైప్డ్ గ్యాస్‌.. సుర‌క్షితం, సౌక‌ర్య‌వంతం…

పైప్డ్ గ్యాస్‌.. సుర‌క్షితం, సౌక‌ర్య‌వంతం… పీఎన్‌జీ క‌నెక్ష‌న్ దిశ‌గా ప్ర‌జ‌లు దృష్టిసారించాలి..ముందు జాగ్ర‌త్త‌గా

ప్రభ న్యూస్ 22 Mar 2026 4:59 pm

ఆడ.. మగ..వరి అందమైన మడి…

ఆడ.. మగ..వరి అందమైన మడి… ఆడ మగ వరి వేరు వేరు వరసలో..మగరకం

ప్రభ న్యూస్ 22 Mar 2026 4:52 pm

గోవుల సంరక్షణ అందరి బాధ్యత..

తొర్రూరు, ఆంధ్రప్రభ : గోవుల సంరక్షణ అందరి బాధ్యతగా మారాలని కాంగ్రెస్ నియోజకవర్గ

ప్రభ న్యూస్ 22 Mar 2026 4:52 pm

పంజాగుట్టలో విషాదం.. బాల్కనీ స్లాబ్ కుప్పలకూలి ఇద్దరు మృతి

బాల్కనీ స్లాబ్ కుప్పకూలి ఇద్దరు మృతి చెందారు. ఈ విషాద సంఘటనల హైదరాబాద్ పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని కుందన్ బాగ్ మెథడిస్ట్ కాలనీలో చోటుచేసుకుంది.  సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనాస్థలానికి చేరుకుని ఘటనపై ఆరా తీశారు. పోలీసుల వివరాల ప్రకారం..  మెథడిస్ట్ కాలనీలోని శ్రీవాత్స అపార్ట్‌మెంట్‌ యజమాని ద్వారకా ప్రసాద్.. విద్యుత్ పనుల నిమిత్తం ఇద్దరు కూలీలను తన నివాసానికి పిలిపించాడు. మూడో అంతస్తుకు తీసుకెళ్లి పనుల గురించి మాట్లాడుతుండగా.. ఉన్నట్టుండి ఒక్కసారిగా బాల్కనీ స్లాబ్ కుప్పకూలింది. దీంతో ముగ్గురు కిందపోయారు. స్లాబ్ శిథిలాలు బలంగా తగలడంతో తీవ్రంగా గాయపడిన కూలీ వర్కర్లు ఇద్దరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. యజమాని ద్వారకా ప్రసాద్ కు గాయాలు అయ్యాయి. వెంటనే స్థానికులు చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. మృతులను సీతారాంబాగ్‌కు చెందిన దేవీదాస్ (56), వివేక్ (32)లుగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.

మన తెలంగాణ 22 Mar 2026 4:34 pm

నేరాలను అదుపులో ఉంచడానికి సీసీ కెమెరాలు…

నేరాలను అదుపులో ఉంచడానికి సీసీ కెమెరాలు… ముత్తునూరులో సీసీ కెమెరాలు అమరచాలని ఎస్సై

ప్రభ న్యూస్ 22 Mar 2026 4:29 pm

కాంగ్రెస్‌లో కొనసాగలేను.. టి.జీవన్ రెడ్డి లేఖ

జగిత్యాల: సీనియర్ రాజకీయ నేత టి.జీవన్ రెడ్డి విషయంలో గత కొంతకాలంగా జరుగుతున్న ప్రచారం నిజమైంది. ఆయన కాంగ్రెస్ పార్టీని వీడుతున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు జగిత్యాల కాంగ్రెస్ కార్యకర్తలకు జీవన్ రెడ్డి లేఖ రాశారు. కాంగ్రెస్‌లో కొనసాగలేనంటూ లేఖలో పేర్కొన్నారు. గత 20 నెలలుగా పార్టీలో మానసిక క్షోభకు గురవుతున్నానని అన్నారు. అవమానాలకు గురవుతూ పార్టీలో కొనసాగలేని పరిస్థితి నెలకొందని.. ఈ నెల 25న కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలతో సమావేశమవుతా అని తెలిపారు. అందరి సలహాలు, సూచనలతో భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని అన్నారు. తన రాజకీయ ప్రస్థానంలో ప్రతీ ఒక్కరి తోడు, మార్గదర్శనం కావాలని కోరారు. 

మన తెలంగాణ 22 Mar 2026 4:29 pm

రూ.50 లక్షలతో శివాలయంలో అభివృద్ధి పనులు

రూ.50 లక్షలతో శివాలయంలో అభివృద్ధి పనులు హుజూర్‌నగర్, ఆంధ్రప్రభ ; హుజూర్‌నగర్ పట్టణంలో

ప్రభ న్యూస్ 22 Mar 2026 4:27 pm

కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ తగిలే అవకాశం

భీమారం, ఆంధ్రప్రభ ; కాంగ్రెస్ మండల పార్టీకి బిగ్ షాక్ తగలనుందా అంటే

ప్రభ న్యూస్ 22 Mar 2026 4:21 pm

నర్సంపేట పెళ్లి వేడుకలో భావోద్వేగ క్షణాలు

నర్సంపేట పెళ్లి వేడుకలో భావోద్వేగ క్షణాలు నర్సంపేట రూరల్, ఆంధ్రప్రభ : పెళ్లి

ప్రభ న్యూస్ 22 Mar 2026 4:13 pm

శ్రీ సీతారాముల కళ్యాణంనకు ఏర్పాట్లు…

శ్రీ సీతారాముల కళ్యాణంనకు ఏర్పాట్లు… చౌటుప్పల్, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా

ప్రభ న్యూస్ 22 Mar 2026 4:13 pm

Rohit Reddy |ఫామ్‌హౌస్ డ్రగ్స్ కేసులో సిట్ వేగం..

Rohit Reddy | ఫామ్‌హౌస్ డ్రగ్స్ కేసులో సిట్ వేగం.. Rohit Reddy

ప్రభ న్యూస్ 22 Mar 2026 4:12 pm

చిన్నారులకు మాజీ ప్రభుత్వ విప్ సునీత ఆశీర్వాదం…

చిన్నారులకు మాజీ ప్రభుత్వ విప్ సునీత ఆశీర్వాదం… ఆలేరు, ఆంధ్రప్రభ : యాదాద్రి

ప్రభ న్యూస్ 22 Mar 2026 4:11 pm

ఘనంగా ప్రపంచశాంతి కోరుతూ కవి సమ్మేళనం..

ఘనంగా ప్రపంచశాంతి కోరుతూ కవి సమ్మేళనం.. వరల్డ్ పీస్ సొసైటీ తెలంగాణ ప్రభుత్వ

ప్రభ న్యూస్ 22 Mar 2026 4:07 pm

బడ్జెట్ అంతా డోల్ల..

బడ్జెట్ అంతా డోల్ల.. ఆంధ్రప్రభ ప్రతినిధి , భూపాలపల్లి : ప్రజల ఆశలను

ప్రభ న్యూస్ 22 Mar 2026 4:06 pm

ఇండోర్ లో భారీ అగ్ని ప్రమాదం..

ఇండోర్ (మధ్యప్రదేశ్): ఇండోర్‌లో మరో భారీ అగ్నిప్రమాదం చోటుచేసకుంది. సాన్వేర్ రోడ్డులోని నర్వాల్ ప్రాంతంలో ఉన్న ఓ స్క్రాప్ గిడ్డంగిలో ఆదివారం ప్రమాదవశాత్తు మంటలు అలుముకున్నాయి. ఆ గిడ్డంగిలో ఉన్న ప్లాస్టిక్ స్క్రాప్ కారణంగా భారీగా మంటలు ఎగిసిపడుతూ.. దట్టమైన నల్లటి పొగ చుట్టుపక్కల ప్రాంతాలకు వ్యాపించింది. గిడ్డంగి సమీపంలోని కార్మికుల నివాసాలకు ప్రమాదం పొంచి ఉండటంతో.. వారు ముందుజాగ్రత్తగా తమ సామాగ్రిని బయటకు తరలించారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటినా సంఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. పది ఫైరింజన్లతో శ్రమించి మంటలను అదుపుచేశారు. ఈ ప్రమాదంలో భారీగా ఆస్తి నష్టం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నట్లు తెలిపారు. కాగా, నాలుగు రోజుల క్రితం ఇండోర్ లో జరిగిన అగ్నిప్రమాదంలో  8 మంది ప్రాణాలు కోల్పోయారు.

మన తెలంగాణ 22 Mar 2026 3:40 pm

పెట్రోల్ పోస్తుండగా చెలరేగిన మంటలు.. చిన్నారికి తీవ్ర గాయాలు

గుమ్మగట్ట: అనంతపురం జిల్లా గుమ్మగట్ట మండలం గోనబావిలో ప్రమాదం చోటు చేసుకుంది. గ్రామంలోని ఓ దుకాణంలో పెట్రోల్ పోస్తుండగా.. ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ద్విచక్రవాహనంపై ఉన్న దంపతులు, చిన్నారికి తీవ్ర గాయాలయ్యాయి. చిన్నారి పరిస్థితి విషమంగా ఉండటంతో, హుటాహుటిన అనంతపురం ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

మన తెలంగాణ 22 Mar 2026 3:39 pm

రాష్ట్రీయ లోక్ దళ్ లో చేరిన జెడియు సీనియర్ నాయకుడు..

న్యూఢిల్లీ: ఇటీవల జనతా దళ్ యునైటెడ్(జెడియు)కు రాజీనామా చేసిన సీనియర్ నాయకుడు కె.సి. త్యాగి.. రాష్ట్రీయ లోక్ దళ్ (RLD) పార్టీలో చేరారు. ఆదివారం (మార్చి 22) ఢిల్లీలో పార్టీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి జయంత్ చౌదరి సమక్షంలో RLDలో జాయిన్ అయ్యారు. అనుభవజ్ఞుడైన రాజకీయ నాయకుడు త్యాగి, సమతా పార్టీ-జనతా దళ్ విలీనం తర్వాత అక్టోబర్ 2003లో JDU ఏర్పడినప్పటి నుండి ఆ పార్టీతో ఉన్నారు. గత కొన్నేళ్లుగా, ఆయన పార్టీలో ప్రధాన కార్యదర్శి, ప్రధాన అధికార ప్రతినిధి, రాజకీయ సలహాదారు వంటి అనేక కీలక పదవులను నిర్వహించారు. 2013లో త్యాగి రాజ్యసభకు ఎన్నికయ్యారు. 2024లో వ్యక్తిగత కారణాలతో ఆయన పార్టీ జాతీయ ప్రధాన అధికార ప్రతినిధి పదవి నుండి వైదొలిగారు. జేడీయూలో కీలక నేతగా ఎదిగిన త్యాగి.. మార్చి 17న పార్టీకి రాజీనామా చేశారు.

మన తెలంగాణ 22 Mar 2026 3:28 pm

నాటి విద్యార్థులు నేడు సమాజానికి స్ఫూర్తినిస్తున్నారు..

నాటి విద్యార్థులు నేడు సమాజానికి స్ఫూర్తినిస్తున్నారు.. వనపర్తి , ఆంధ్రప్రభ : స్థానిక

ప్రభ న్యూస్ 22 Mar 2026 3:28 pm

నియో స్పోర్ట్స్ క్లబ్ లో స్విమ్మింగ్ చేస్తున్న చిన్నారులు..

నియో స్పోర్ట్స్ క్లబ్ లో స్విమ్మింగ్ చేస్తున్న చిన్నారులు.. మోత్కూర్, ఆంధ్రప్రభ :

ప్రభ న్యూస్ 22 Mar 2026 3:25 pm

నిరుపేదలకు అండ సీఎం సహాయనిధి..

నిరుపేదలకు అండ సీఎం సహాయనిధి.. భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు,చిట్యాలలో 66 మంది

ప్రభ న్యూస్ 22 Mar 2026 3:21 pm

అంబేద్కర్ ఆశయ సాధనకు కృషి చేయాలి..

అంబేద్కర్ ఆశయ సాధనకు కృషి చేయాలి.. ఉట్నూర్, ఆంధ్రప్రభ : భారత రాజ్యాంగ

ప్రభ న్యూస్ 22 Mar 2026 3:18 pm

​​ఖమ్మంలో ‘ఐసీఏఐ’ శాఖ ప్రారంభం

ఖమ్మంలో ‘ఐసీఏఐ’ శాఖ ప్రారంభం ఘనంగా నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం ​ఖమ్మం,

ప్రభ న్యూస్ 22 Mar 2026 3:15 pm

విషాదం: కూప్పకూలిన హెలికాప్టర్.. ఆరుగురు మృతి, ఒకరు మిస్సింగ్

దోహ: పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నడుమ ఘోర హెలికాప్టర్ ప్రమాదం జరిగింది. సాంకేతిక లోపం కారణంగా పర్షియన్ గల్ఫ్ దేశ ప్రాంతీయ జలాల్లో ఓ ఖతార్ సైనిక హెలికాప్టర్ కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మరణించినట్లు ప్రభుత్వం ఆదివారం తెలిపింది. శనివారం జరిగిన ఈ ప్రమాదంలో మరో వ్యక్తి గల్లంతయ్యాడని అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ పేర్కొంది. హెలికాప్టర్ ప్రమాదానికి సాంకేతిక లోపమే కారణమని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. సాధారణ విధి నిర్వహణలో ఉన్న ఖతార్ హెలికాప్టర్‌లో సాంకేతిక లోపం తలెత్తడంతో, అది దేశ ప్రాంతీయ జలాల్లో కూలిపోయింది అని Xలో పోస్ట్ చేసిన ఒక ప్రకటనలో వెల్లడించింది. ఈ ఘటన గురించి సమాచారం అందుకున్న అధికారులు ప్రత్యేక బృందాలను సంఘటనాస్థలానికి పంపించి సహాయక చర్యలు చేపట్టినట్లు అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. ప్రస్తుతం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని పేర్కొంది.

మన తెలంగాణ 22 Mar 2026 3:09 pm

‘కల్కి-2’ సినిమాతో.. ఒకప్పటి స్టార్ హీరో రీ ఎంట్రీ

ప్రభాస్ హీరోగా, నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వచ్చిన సినిమా ‘కల్కి 2898ఎఢి’. ఈ సినిమా సీక్వెల్ కోసం సినీ ప్రేక్షకులు అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ పనులు జరుగుతున్నాయి. ప్రభాస్ లేకుండానే కొన్ని సీన్స్‌ని తెరకెక్కిస్తున్నారు. అమితాబ్‌ బచ్చన్, కమల్ హాసన్, దుల్కర్ సల్మాన్ వంటి స్టార్స్‌తో భాగమైన సీన్స్‌ని చిత్రీకరిస్తున్నారు. తాజాగా ఈ మూవీలో మరో స్టార్ హీరో భాగమయ్యాడని తెలుస్తోంది. హైదరాబాద్‌లో కొనసాగుతున్న కల్కి-2 షూటింగ్ సెట్స్‌లోకి ప్రముఖ హీరో జె.డి.చక్రవర్తి కూడా ఎంట్రీ ఇచ్చినట్లు సమాచారం. అయితే, ఈ విషయం గురించి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఈ మూవీలో ఆయన ప్రధానమైన పాత్రలో కనిపించనున్నారట. అతి త్వరలో ప్రభాస్ కూడా ఈ సెట్స్‌లో ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. కాగా, ఈ చిత్రం నుంచి ఇప్పటికే దీపికా పదుకొనే తప్పుకున్న విషయం తెలిసిందే. ఆమె స్థానంలో మరో హీరోయిన్‌ని తీసుకోనున్నారు. 

మన తెలంగాణ 22 Mar 2026 3:05 pm

Poonam kaur |ఫేక్ సిక్ ఎవరు..?

Poonam kaur | ఫేక్ సిక్ ఎవరు..? Poonam kaur | పూనమ్

ప్రభ న్యూస్ 22 Mar 2026 2:59 pm

వైభవంగా శ్రీ పార్వతి రామలింగేశ్వర స్వామి కల్యాణం

తొర్రూర్ టౌన్, ఆంధ్రప్రభ : మండలంలోని మాటేడు గ్రామంలో ఉన్న ప్రాచీనమైన, చారిత్రాత్మక

ప్రభ న్యూస్ 22 Mar 2026 2:51 pm

BRS |సీఎం రేవత్ పై విమర్శలు..

BRS | సీఎం రేవత్ పై విమర్శలు.. BRS |ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్:

ప్రభ న్యూస్ 22 Mar 2026 2:49 pm

tamannaah |త‌ళుక్కుమంటున్న త‌మ‌న్నా..

tamannaah | త‌ళుక్కుమంటున్న త‌మ‌న్నా.. ఆంధ్ర‌ప్ర‌భ వెబ్‌డెస్క్ : స్టైలిష్ లుక్స్‌తో ఫ్యాషన్

ప్రభ న్యూస్ 22 Mar 2026 2:46 pm

నిర్మల్ డీసీసీ మెంబర్ గొల్ల వెంకటేష్‌కు సన్మానం

నిర్మల్ డీసీసీ మెంబర్ గొల్ల వెంకటేష్‌కు సన్మానం కడెం, ఆంధ్రప్రభ : కడెం

ప్రభ న్యూస్ 22 Mar 2026 2:27 pm

రిషబ్ పంత్‌కి ఓ వెరైటీ ఛాలెంజ్.. గెలిచాడా..? లేదా..?

ఇండియన్ ప్రీమియర్ లీగ్ మరో ఆరు రోజుల్లో ప్రారంభం కానుంది. ఈ మేరకు అన్ని జట్టు కఠోరంగా ప్రాక్టీసు చేస్తున్నాయి. లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ రిషబ్‌ పంత్‌కు ప్రాక్టీస్ ముమ్మరం చేశాడు.. ఈ క్రమంలో పంత్‌కు కోచింగ్ బృందం ఓ సవాల్ విసిరారు. కేవలం 6 బంతుల్లోనే 15 నకెగెెలు చేయాలని ఛాలెంజ్ ఇచ్చారు.. మరి పంత్ ఈ ఛాలెంజ్‌లో గెలిచాడా.. లేదా.. అనేది మీరే చూసేయండి..

మన తెలంగాణ 22 Mar 2026 2:26 pm

ఘనంగా శ్రీరామనవమి ఉత్సవాలు ప్రారంభం..

ఘనంగా శ్రీరామనవమి ఉత్సవాలు ప్రారంభం.. వేల్పూర్, ఆంధ్రప్రభ : వేల్పూర్ మండలం పడగల్

ప్రభ న్యూస్ 22 Mar 2026 2:21 pm

దళారుల చేతిలో రైతులు మోసపోవద్దు…

దళారుల చేతిలో రైతులు మోసపోవద్దు… కొనుగోలు కేంద్రంలోనే విక్రయించాలి : చైర్మన్ ఉట్నూర్,

ప్రభ న్యూస్ 22 Mar 2026 2:18 pm

షాద్ నగర్ లో దారుణం.. మహిళ మృతి

హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ లో దారుణం చోటుచేసుకుంది. ఓ మహిళ హత్యకు గురైంది. ఫరూక్ నగర్ మండలం రంగారెడ్డిగూడకు చెందిన శోభ (31) అనే మహిళ మృతి చెందింది. భర్తతో గొడవపడి మూడేళ్లుగా తల్లిదండ్రుల వద్దే ఉంటుంది. మహబూబ్ నగర్ కు చెందిన నర్సింహులతో రెండేళ్లుగా సహజీవనం చేస్తుంది. కొంతకాలంగా నర్సింహులు, శోభకు మధ్య గొడవలు జరుగుతున్నాయి. వీరిద్దరి వివాదం జరిగిన అనంతరం తిరిగి రంగారెడ్డిగూడాలోని తల్లివద్దకు శోభ వచ్చింది. నర్సింహులు కుమారుడికి సైకిల్ కొని ఇస్తానని నర్సింహులు శోభకు ఫోన్ చేసి షాద్ నగర్ కు రావాలన్నాడు. ఎంతసేపు ఎదురు చూసినా రాకపోవడంతో కుటుంబసభ్యులకు శోభ సమాచారమిచ్చింది. అకస్మాత్తుగా ఇవాళ ఉదయం రంగారెడ్డిగూడ గ్రామ శివారులో శోభ మృతదేహం కనిపించింది. కుటుంబసభ్యుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకుని.. దర్యాప్తు చేస్తున్నారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

మన తెలంగాణ 22 Mar 2026 2:15 pm

గుజ్జ అశోక్‌కు ఉగాది పురస్కారం…

గుజ్జ అశోక్‌కు ఉగాది పురస్కారం… ఆలేరు, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా

ప్రభ న్యూస్ 22 Mar 2026 2:15 pm

నిరుపేదల సంక్షేమమే మా ధ్యేయం

నిరుపేదల సంక్షేమమే మా ధ్యేయం అనారోగ్యంతో, రోడ్డు ప్రమాదానికి గురైన నిరుపేదలకు సీఎంఆ

ప్రభ న్యూస్ 22 Mar 2026 2:12 pm

మోసపూరిత బడ్జెట్ తో అభివృద్ధి ఎలా సాధ్యం?

మోసపూరిత బడ్జెట్ తో అభివృద్ధి ఎలా సాధ్యం? లక్షేట్టిపేట, ఆంధ్రప్రభ ; మోసపూరిత

ప్రభ న్యూస్ 22 Mar 2026 2:11 pm

న్యాయవాది కరుణా సాగర్ జన్మదినం సందర్భంగా సేవా కార్యక్రమం

న్యాయవాది కరుణా సాగర్ జన్మదినం సందర్భంగా సేవా కార్యక్రమం నార్సింగి, ఆంధ్ర‌ప్ర‌భ :

ప్రభ న్యూస్ 22 Mar 2026 2:08 pm

ఘనంగా సేవా స్పూర్తి శ్రీధర్ రావు జన్మదిన వేడుకలు…

ఘనంగా సేవా స్పూర్తి శ్రీధర్ రావు జన్మదిన వేడుకలు… స్టేషన్ ఘన్ పూర్,

ప్రభ న్యూస్ 22 Mar 2026 2:05 pm

ఫ్యాక్ట్ చెక్: ఎండలో ఉంచిన కారణంగా సిలిండర్ పేలిందంటూ వైరల్ అవుతున్న వీడియోను ఏఐ ద్వారా సృష్టించారు

ఎండలో ఉంచిన కారణంగా సిలిండర్ పేలిందంటూ వైరల్ అవుతున్న వీడియో

తెలుగు పోస్ట్ 22 Mar 2026 2:02 pm

2029 నాటికి బలమైన శక్తి గా ఇండియా కూటమి

సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు ముప్పాళ్ళ నాగేశ్వరరావు 2029 నాటికి ఇండియా కూటమి బలమైన శక్తిగా ఎదుగుతుంది అని సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు ముప్పాళ్ళ నాగేశ్వరరావు పేర్కొన్నారు. ఆదివారం ఉదయం తిరుపతి లోని గంధమనేని శివయ్య కృష్ణారెడ్డి భవన్ లో సిపిఐ జిల్లా సమితి సమావేశం కె రాధాకృష్ణ అధ్యక్షతన జరిగింది.ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ముప్పాళ్ళ నాగేశ్వరరావు మాట్లాడుతూ 2029 ఎన్నికల్లో బిజెపి లేని ప్రభుత్వం నిర్మించడం ఖాయం అన్నారు. నరేంద్ర మోడీ […] The post 2029 నాటికి బలమైన శక్తి గా ఇండియా కూటమి appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 22 Mar 2026 1:53 pm

ఫ్యాక్ట్ చెక్: ఇరాన్ కు ప్రధాని నరేంద్ర మోదీ మద్దతు ఇవ్వలేదంటూ ఆయన దిష్టిబొమ్మ దగ్ధం చేశారనే వాదనలో ఎలాంటి నిజం లేదు

ఇరాన్ కు ప్రధాని నరేంద్ర మోదీ మద్దతు ఇవ్వలేదంటూ ఆయన దిష్టిబొమ్మ దగ్ధం చేశారనే వాదన

తెలుగు పోస్ట్ 22 Mar 2026 1:51 pm

ప్రపంచానికి శాపంగా ట్రంప్, నెతన్యాహు ద్వయం

అమెరికా తీరు ‘వరల్డ్ రౌడీ’లా ఉందిఉపాధ్యాయులపై ‘టెట్’ నిబంధన విడ్డూరం-సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు ముప్పాళ్ల నాగేశ్వరరావు ప్రపంచ శాంతికి విఘాతం కలిగిస్తూ, దేశాల మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకోవడానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహులే ప్రధాన కారణమని భారత కమ్యూనిస్టు పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యులు ముప్పాళ్ల నాగేశ్వరరావు తీవ్రస్థాయిలో విమర్శించారు. ఆదివారం తిరుపతి బైరాగిపట్టెడలోని గంధమనేని శివయ్య భవన్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన యుద్ధ పరిణామాలు, ఉపాధ్యాయుల సమస్యలపై […] The post ప్రపంచానికి శాపంగా ట్రంప్, నెతన్యాహు ద్వయం appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 22 Mar 2026 1:47 pm

Cyber Fraud Alert: AP MLA Loses ₹12 Lakh in Fake RTA Link Scam

Polavaram Jana Sena MLA Chirri Balaraju fell victim to a cyber fraud and lost ₹12 lakh. According to reports, he received a message on his phone claiming that a traffic challan was pending. The message included a link that appeared to be from the Road Transport Authority. Believing it to be an official notice, the […] The post Cyber Fraud Alert: AP MLA Loses ₹12 Lakh in Fake RTA Link Scam appeared first on Telugu360 .

తెలుగు 360 22 Mar 2026 1:44 pm

కోచ్‌పై సంచలన ఆరోపణలు.. డ్రెస్సింగ్ రూంలోకి మందు, సిగరెట్లు

లండన్: ఇంగ్లండ్ జట్టు ప్రధాన కోచ్ మెక్‌కలమ్ సంచలనన ఆరోపణలు ఎదురుకుంటున్నారు. డ్రెస్సింగ్ రూమ్‌లోకి సిగిరెట్లు, మద్యం తీసుకొచ్చారంటూ ఆయనపై ఆరోపణలు వచ్చాయి. యాషెస్ సిరీస్‌లో ఘోర పరాజయం తర్వాత ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు సమీక్షలో.. అతడు బాధ్యతరాహిత్యంగా వ్యవహరించినట్లు వెల్లడైంది. యాషెస్ సిరీస్‌లో మధ్యలో తొమ్మిది రోజులు విరామం రావడంతో ఆరు రోజులు ఆటగాళ్లు మద్యం తాగుగూ బయటే గడిపారని తెలుస్తోంది. కివిస్‌తో సిరీస్‌ సమయంలో న్యూజిలాండ్‌లో అర్థరాత్రి నైట్‌క్లబ్‌ బౌన్సర్‌తో బ్రూక్ వాగ్వాదానికి దిగడం దూమారం రేపింది. కొందరు ఆటగాళ్లు ఈ నివేదికలో పేర్కొన్నారు. కెప్టెన్ బెన్ స్టోక్స్‌తోనూ మెక్‌కలమ్ విబేధాలు తలెత్తాయని, అతను కూడా కోచ్ తీరును తప్పుబట్టాడని సమాచరం. అయితే ఇంత జరిగినా.. స్టోక్స్‌తో మెక్‌కలమ్‌కు సయోధ్య కుదిర్చి, అన్ని ఫార్మాట్లకు అతడినే కోచ్‌గా కొనసాగించాలని ఇంగ్లండ్ బోర్డు నిర్ణయించడం గమనార్హం.

మన తెలంగాణ 22 Mar 2026 1:40 pm

శ్రీశైలంలో అన్నప్రసాద వితరణకు దాతల విరాళాలు

శ్రీశైలంలో అన్నప్రసాద వితరణకు దాతల విరాళాలు నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ : నంద్యాల

ప్రభ న్యూస్ 22 Mar 2026 1:28 pm

Nandi Awards Set to Return in Andhra Pradesh, Government Signals Fresh Push for Artists

After a long pause, the prestigious Nandi Awards in Andhra Pradesh are set to make a comeback. The state government has indicated that it is ready to revive the awards and recognize talent across cinema, television, and theatre. State Cinematography and Tourism Minister Kandula Durgesh confirmed that preparations are underway to organize the awards ceremony […] The post Nandi Awards Set to Return in Andhra Pradesh, Government Signals Fresh Push for Artists appeared first on Telugu360 .

తెలుగు 360 22 Mar 2026 1:24 pm

Murder |రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌లో ఘ‌ట‌న‌

Murder | రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌లో ఘ‌ట‌న‌ Murder | ఆంధ్ర‌ప్ర‌భ వెబ్‌డెస్క్

ప్రభ న్యూస్ 22 Mar 2026 1:24 pm

శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి..

జైనూర్, ఆంధ్రప్రభ ; గ్రామపంచాయతీ నూతన వార్డు సభ్యులకు విధి విధానాలు పంచాయతీరాజ్

ప్రభ న్యూస్ 22 Mar 2026 1:22 pm

ఐఐటి చుక్కా రామయ్య సేవలు ఆదర్శంగా తీసుకోవాలి..

వికారాబాద్, ఆంధ్రప్రభ : ప్రగతి ప్రోగ్రెసివ్ ట్రస్ట్ అనాథలు, నిరుపేద విద్యార్థులకు వరంగా

ప్రభ న్యూస్ 22 Mar 2026 1:17 pm

పేదల ఇళ్లు కూల్చితే చూస్తూ ఊరుకోం: రామచందర్ రావు

హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వం  మూసీ ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు తెలిపారు. మూసీ ప్రక్షాళనకు బిజెపి వ్యతిరేకం కాదు అన్నారు. మూసీ పునర్జీవం - అంశంపై బిజెపి చర్చా కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి రామచందర్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మూసీ నదిపై బిజెపి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. మూసీ ఒడ్డున ఓ బిల్డర్ పెద్ద ఎత్తున నిర్మాణాలు చేస్తున్నారని, అక్రమాలు తొలగించడంలో పేదవారికి అన్యాయం జరుగుతుందని రామచందర్ రావు విమర్శించారు. అలా అని పేదల ఇళ్లు కూల్చితే చూస్తు ఊరుకోమని హెచ్చరించారు. హామీల అమలుకే నిధులు లేవంటున్నారని, మరి మూసీకి ఎక్కడి నుండి వస్తామని ప్రశ్నించారు. మూసీ ప్రాజెక్టుపై ప్రజలకు సరైన వివరణ ఇవ్వాలని రామచందర్ రావు సూచించారు.  

మన తెలంగాణ 22 Mar 2026 1:14 pm

Airlines |ఇష్టానుసారంగా ఛార్జీలు పెంచొద్దు..

Airlines | ఇష్టానుసారంగా ఛార్జీలు పెంచొద్దు.. Airlines | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్:

ప్రభ న్యూస్ 22 Mar 2026 1:14 pm

Cool drinks |అయితే మీరు ప్ర‌మాదంలో ప‌డ్డ‌ట్లే…

Cool drinks | అయితే మీరు ప్ర‌మాదంలో ప‌డ్డ‌ట్లే… Cool drinks |

ప్రభ న్యూస్ 22 Mar 2026 1:12 pm

ఇది బడ్జెట్ కాదు కేవలం అంకెల గారెడీ మాత్రమే

ఇది బడ్జెట్ కాదు కేవలం అంకెల గారెడీ మాత్రమే భీమారం, ఆంధ్రప్రభ ;

ప్రభ న్యూస్ 22 Mar 2026 1:10 pm

ఎంపీ నిధులతో దేవాలయాన్నిఅభివృద్ధిచేసుకుందాం..

ఎంపీ నిధులతో దేవాలయాన్నిఅభివృద్ధిచేసుకుందాం.. కమ్యూనిటీ హాల్ భవనం పనులు త్వరగాపూర్తిచేయాలి..ఉమ్మడి జిల్లా మాజీ

ప్రభ న్యూస్ 22 Mar 2026 1:07 pm

ఆరోగ్య సమస్యలతో సతమతమవుతోన్న ట్రంప్!

అమెరికా అధ్యక్షుడి ఆరోగ్యంపై మరోసారి చర్చ న్యూదిల్లీ: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఆరోగ్యం పై మరోసారి చర్చ ప్రారంభమైంది. ట్రంప్ ఆరోగ్య సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు మాదిగ మాధ్యమాల్లో చర్చ నడుస్తోంది. ఎయిర్ ఫోర్స్ వన్ నుంచి దిగేటప్పుడు ఆయన కాస్త తడబడుతూ అడుగులు వేయడమే అందుకు కారణం. ఎయిర్ ఫోర్స్ వన్ లో ట్రంప్ ఫ్లోరిడాకు చేరుకున్నారు. ఈ క్రమంలో రెయిలింగ్ పట్టుకొని విమానం దిగుతూ కనిపించారు. మధ్యలో ఆగుతూ, తడబడుతూ, జాగ్రత్తగా నడుస్తున్న […] The post ఆరోగ్య సమస్యలతో సతమతమవుతోన్న ట్రంప్! appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 22 Mar 2026 12:39 pm

Students |హ‌ఠాత్తుగా సెల‌వులు

Students | హ‌ఠాత్తుగా సెల‌వులు Students | ఆంధ్ర‌ప్ర‌భ వెబ్ డెస్క్ :

ప్రభ న్యూస్ 22 Mar 2026 12:27 pm

ఆస్తి పన్నుల వసూళ్లపై కర్నూలు కార్పొరేషన్ దృష్టి..

కర్నూలు బ్యూరో, ఆంధ్రప్రభ : ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఈ నెల 31తో

ప్రభ న్యూస్ 22 Mar 2026 12:26 pm

Pawan kalyan |రిస్క్ చేయబోతున్నారా..?

Pawan kalyan | రిస్క్ చేయబోతున్నారా..? Pawan kalyan | పవన్ కళ్యాణ్

ప్రభ న్యూస్ 22 Mar 2026 12:22 pm

టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కు ఘన స్వాగతం

ఆలేరు,ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా కాంగ్రెస్ నూతన బాధ్యుల పదవీ ప్రమాణ

ప్రభ న్యూస్ 22 Mar 2026 12:18 pm

దారుణమైన సెండాఫ్.. ఆటగాళ్ల మధ్య సఖ్యత లేదా..?

ఏ ఆటలో అయినా.. టీమ్‌లోని ఆటగాళ్ల మధ్య సఖ్యత ఉండటం ఎంతో అవసరం. అదే లేకపోతే.. మ్యాచ్‌ను గెలవడం చాలా క్షమవుతుంది. అయితే సన్‌రైజర్ హైదరాబాద్ జట్టు ఇంట్రాస్క్ల్వాడ్ మ్యాచ్‌లో బౌలర్ జీషన్ అన్సారీ కాస్త ఓవర్‌యాక్షన్ చేశాడు. ఈ మ్యాచ్‌లో కెప్టెన్ ఇషాన్ కిషన్‌ని జీషన్ అన్సారీ ఔట్ చేశాడు. ఆ వెంటనే ‘‘నువ్వు ఔట్ అయ్యావ్.. ఇక్కడి నుంచి వెళ్లు’’ అంటూ దారుణంగా సెండాఫ్ ఇచ్చాడు. అయినా సరే ఇషాన్ మాత్రం నవ్వుతూ పప ఇందుకు సంబంధిచ వీడియో ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది. ఇది చూసిన ఫ్యాన్స్ ఇలా ఉంటే అసలు మ్యాచ్‌లలో చాలా ఇబ్బందులు ఎదురుకోవాల్సి వస్తుందని కామెంట్లు చేస్తున్నారు. Send off to Ishan Kishan During the intra squad match today, Zeeshan Ansari, a bowler for Sunrisers Hyderabad, was seen giving a send off to his own captain Ishan Kishan after dismissing him. The team atmosphere doesn’t seem to be very good. pic.twitter.com/3b75QtTh3F — Stubbsy  (@spideypant_) March 21, 2026

మన తెలంగాణ 22 Mar 2026 12:16 pm

ఇజ్రాయిల్‌పై ఇరాన్ క్షిపణి దాడులు

అణు పరిశోధన కేంద్రం లక్ష్యంగా బాంబులు… తెహ్రాన్: ఇజ్రాయిల్‌పై ఇరాన్ బాలిస్టిక్ క్షిపణులతో విరుచుకుపడింది. డిమోనా నగరంలోని ఇజ్రాయిల్‌కు అత్యంత కీలమైన అణు పరిశోధనా కేంద్రం లక్ష్యంగా దాడులు జరిగాయి. అణు పరిశోధన కేంద్రం సమీపంలోని భవనాలపై క్షిపణులు పడ్డాయి. అయితే ఈ పరిశోధన కేంద్రానికి ఎలాంటి నష్టం జరగలేదని సంబంధిత వర్గాలు తెలిపాయి. పౌరుల నివాసాలపై దాడులు జరగడంతో 100 మందికి పైగా గాయపడ్డారు. ఇరాన్‌లోని కీలకమైన అణుశుద్ధి కేంద్రమైన నతాంజ్‌పై శనివారం దాడులు జరిగిన […] The post ఇజ్రాయిల్‌పై ఇరాన్ క్షిపణి దాడులు appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 22 Mar 2026 12:16 pm

కార్మిక హక్కులు కాపాడేది ఐఎన్టియుసీ…

కార్మిక హక్కులు కాపాడేది ఐఎన్టియుసీ… భూపాలపల్లి రూరల్, ఆంధ్రప్రభ : సింగరేణి కార్మికుల

ప్రభ న్యూస్ 22 Mar 2026 12:13 pm

యూటీఎఫ్ పిలుపుతో ఒకరోజు నిరాహార దీక్షకు సిద్ధం…

యూటీఎఫ్ పిలుపుతో ఒకరోజు నిరాహార దీక్షకు సిద్ధం… శ్రీ సత్యసాయి బ్యూరో, ఆంధ్రప్రభ

ప్రభ న్యూస్ 22 Mar 2026 12:09 pm

Market |స్కిన్‌లెస్ కిలో రూ.400

Market | స్కిన్‌లెస్ కిలో రూ.400 Market | ఆంధ్ర‌ప్ర‌భ వెబ్‌డెస్క్ :

ప్రభ న్యూస్ 22 Mar 2026 12:07 pm

నేడు రూ.9 వేల కోట్ల రైతు భరోసా నిధుల విడుదలకు శ్రీకారం: రేవంత్

హైదరాబాద్: తమ పాలనలో రైతే రాజని మరోసారి రుజువు చేస్తూ పథకాన్నిఅమలు చేస్తున్నామని సిఎం రేవంత్ రెడ్డి తెలిపారు. రైతును ధైర్యంగా సాగు మడిలో నిలబెట్టేందుకు, 70 లక్షల మంది రైతన్నలకు భరోసా ఇస్తున్నామని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రూ.9 వేల కోట్ల రైతు భరోసా నిధుల విడుదలకు నేడు శ్రీకారం చుడుతున్నామని, కేవలం 17 నెలల వ్యవధిలో ఆయిల్ పామ్ పరిశ్రమ మొదలు పెట్టామని తెలియజేశారు. ఆయిల్ పామ్ పరిశ్రమను పూర్తి చేసి నేడు రైతులకు అంకితం చేస్తున్నామని, పరిశ్రమకు కొనసాగింపుగా రిపైనరీ యూనిట్ కు శంకుస్థాపన చేస్తున్నామని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.   

మన తెలంగాణ 22 Mar 2026 12:07 pm

వికారాబాద్ పాత పోలీస్ స్టేషన్ రోడ్డులో వన్‌వే అవసరం

వికారాబాద్ పాత పోలీస్ స్టేషన్ రోడ్డులో వన్‌వే అవసరం వికారాబాద్, ఆంధ్రప్రభ :

ప్రభ న్యూస్ 22 Mar 2026 12:06 pm