Photos : Bad Boy Karthik Movie Trailer Launch Event
The post Photos : Bad Boy Karthik Movie Trailer Launch Event appeared first on Telugu360 .
మదురై కోర్టు సంచలన తీర్పు… 9 పోలీసులకు మరణశిక్ష #MaduraiCourt#CustodialDeath#JayrajBeniks
Janhvi |జాన్వీ కపూర్ అమాయక చూపులు.. కుర్రాళ్ల గుండెల్లో గుబులు
Janhvi | జాన్వీ కపూర్ అమాయక చూపులు.. కుర్రాళ్ల గుండెల్లో గుబులు Janhvi
అమ్మవారికి బంగారు డైమండ్ సూత్రాల విరాళం..
అమ్మవారికి బంగారు డైమండ్ సూత్రాల విరాళం.. 22 గ్రాముల బంగారు ఆభరణం సమర్పణరూ
ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును తిరిగి ప్రారంభిస్తాం: సిఎం రేవంత్
ఆదిలాబాద్ జిల్లా మీద కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఆదిలాబాద్ జిల్లా ప్రజలు అమాయకులే కాదు.. నిరంకుశత్వం మీద పోరాడిన వీరులు అంటూ సిఎం రేవంత్ పొగిడారు. సోమవారం ఆదిలాబాద్ జిల్లా పర్యటనలో భాగంగా ఏర్పాటు చేసిన “ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక” భహిరంగ సభలో సిఎం మాట్లాడుతూ.. జల్ జంగల్ నినాదంతో పోరాట స్ఫూర్తిని చాటిన కొమురం భీమ్ గడ్డ ఇది అని, అలాంటి ఆదివాసీ వీరులు.. నిజాం నిరంకుశత్వంపై పోరాడారని అన్నారు. అభివృద్ధికి నోచుకోని ఆదిలాబాద్ ను పాలమూరు జిల్లాతో సమానంగా అభివృద్ధి చేయాలని ప్రేం సాగర్ రావు అనేవారని చెప్పారు. ఆదిలాబాద్ కు సాగునీరు ఇచ్చి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసే బాధ్యత మాది. ఈ వేదికగా మాట ఇస్తున్నా.. పెండింగ్ లో సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయడమే కాదు.. తుమ్మిడిహెట్టి వద్ద ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును తిరిగి ప్రారంభిస్తాం. ఎర్రబస్సు తిరగడమే కష్టమైన ఈ ప్రాంతంలో కేంద్రంతో మాట్లాడి ఎయిర్ పోర్ట్ మంజూరు చేయించాం. త్వరలోనే.. వీలైతే జూన్ 2 నాటికి ఆదిలాబాద్ లో ఎయిర్పోర్ట్ నిర్మాణానికి శిలాఫలకం వేసే బాధ్యత తీసుకుంటాం. ఆదిలాబాద్ ప్రాంతాన్ని పారిశ్రామిక కేంద్రంగా తీర్చిదిద్దుతాం. ఇందుకు సంబంధించి భూసేకరణ ప్రక్రియ వేగంగా జరుగుతోంది. ఆదిలాబాద్ లో యూనివర్సిటీకి సంబంధించి భూసేకరణ చేపట్టాం. త్వరలోనే ఆదిలాబాద్ లో యూనివర్సిటీ ఏర్పాటుకు శంకుస్థాపన చేస్తాం. బాసర జ్ఞాన సరస్వతీ ఆలయ అభివృద్ధికి రూ.225 కోట్లు మంజూరు చేశాం. ఆలయ అభివృద్ధికి అవసరమైతే మరిన్ని నిధులు మంజూరు చేస్తాం. ప్రేం సాగర్ రావు గారి అభ్యర్థన మేరకు గూడెం సత్యనారాయణ స్వామి ఆలయాన్ని అభివృద్ధి చేస్తాం. ఆదిలాబాద్ జిల్లాకు ఏమేం కావాలో అంచనాలు సిద్ధం చేస్తున్నాం. ప్రతీ రెండు నెలలకోసారి ఈ జిల్లాకు వస్తూనే ఉంటా.. నిధులు తెస్తూనే ఉంటాం.పేదల కళ్ళల్లో ఆనందం చూడాలనేది మా ప్రయత్నం. మేం పాలకులం కాదు… ప్రజల సేవకులం అని సిఎం రేవంత్ అన్నారు.
పంజాబ్ పై బ్యాటింగ్ ఎంచుకున్న కెకెఆర్.. జట్టులో మార్పులు
ఐపీల్ 2026లో భాగంగా ఈడెన్ గార్డెన్స్ మైదానంలో కోల్కతా నైట్ రైడర్స్, పంజాబ్ కింగ్స్ జట్లు తలపడుతున్నాయి. ఈ పోరులో టాస్ గెలిచిన కోల్కతా కెప్టెన్ అజింక్యా రహానె ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్ లో రెండు మార్పులతో కోల్ కతా బరిలోకి దిగుతోంది. గత మ్యాచ్లో క్యాచ్ పడుతూ గాయపడిన వరుణ్ చక్రవర్తి, నరైన్ స్థానాల్లో పావెల్, సైనీ జట్టులోకి తీసుకున్నట్లు రహానె తెలిపాడు. ఇప్పటికే ఆడిన రెండు మ్యాచ్ ల్లో ఓటమి పాలైన కోల్ కతా ఈ మ్యాచ్ లోనైనా గెలిచి టోర్నీలో బోణి కొట్టాలని పట్టుదలగా ఉంది. జట్లు: పంజాబ్ కింగ్స్ (ప్లేయింగ్ XI) : ప్రభ్సిమ్రాన్ సింగ్ (w), శ్రేయాస్ అయ్యర్ (c), కూపర్ కొన్నోలీ, నెహాల్ వధేరా, శశాంక్ సింగ్, మార్కస్ స్టోయినిస్, మార్కో జాన్సెన్, జేవియర్ బార్ట్లెట్, విజయ్కుమార్ వైషాక్, అర్ష్దీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్ కోల్కతా నైట్ రైడర్స్ (ప్లేయింగ్ XI) : ఫిన్ అలెన్, అజింక్యా రహానే(సి), కామెరాన్ గ్రీన్, అంగ్క్రిష్ రఘువంశీ(w), రోవ్మన్ పావెల్, రింకు సింగ్, రమణదీప్ సింగ్, అనుకుల్ రాయ్, నవదీప్ సైనీ, వైభవ్ అరోరా, కార్తీక్ త్యాగి
పోలీస్ గ్రీవెన్స్కు 101 ఫిర్యాదులు…
పోలీస్ గ్రీవెన్స్కు 101 ఫిర్యాదులు… విచారణ జరిపి చట్టపరంగా న్యాయం చేస్తాం :
YSRCP’s 2029 Chances Depend on Alliance Dynamics, Says Undavalli Arun Kuma
Two years after the Andhra Pradesh Assembly elections, the coalition government continues to hold power. Public opinion across the state shows a mixed response to its performance so far. At the same time, a key political question is gaining traction. Can the opposition YSR Congress Party stage a comeback in 2029? Former MP Undavalli Arun […] The post YSRCP’s 2029 Chances Depend on Alliance Dynamics, Says Undavalli Arun Kuma appeared first on Telugu360 .
రైతుల రహదారి సమస్యపై స్పందించిన ఎమ్మెల్యే…
రైతుల రహదారి సమస్యపై స్పందించిన ఎమ్మెల్యే… రోలుపాడు రైతుల వినతికి వెంటనే స్పందనసురవరం–రోలుపాడు
భూగర్భ జలాలను సంరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత…
భూగర్భ జలాలను సంరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత… ఎ.కొండూరు, ఆంధ్రప్రభ : ఆంధ్రప్రదేశ్
Breaking : మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు.. పోలీసులకు మరణశిక్ష
మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు చెప్పింది
ఈ నెల 10న లేబర్ కమిషనర్ కార్యాలయ ముట్టడి
ఆర్టిసి కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 10న లేబర్ కమిషనర్ కార్యాలయాన్ని ముట్టడికి ఆర్టిసి జెఎసి పిలుపు నిచ్చింది. కార్మిక సంఘాల జెఎసి అత్యవసర సమావేశం సోమవారం ఎంప్లాయీస్ యూనియన్ కేంద్ర కార్యాలయంలో జరిగింది. ఈ సమావేశాన్ని ఉద్దేశించి జెఎసి నాయకులు మాట్లాడుతూ తెలంగాణ ఆర్టిసిలో గత 7 సంవత్సరాలుగా కార్మికుల సమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదని తెలిపారు. ఎన్నిసార్లు ప్రభుత్వానికి వినతిపత్రాలు ఇచ్చినా స్పందన లేదని ఆర్టిసి జాయింట్ యాక్షన్ కమిటీ అభిప్రాయపడింది. ఒకపక్కన ఎలక్ట్రిక్ బస్సుల కోసం ఆర్టిసి స్థలాలను ప్రైవేట్ యాజమాన్యానికి తాకట్టు పెడుతూ, మరోపక్క రీ ఆర్గనేజషన్ యాక్ట్ 2014 కు తూట్లు పొడుస్తూ బస్ భవన్ లో సగభాగాన్ని తెలంగాణ ప్రభుత్వం ఆక్రమించే ప్రయత్నం చేయడంపై జాయింట్ యాక్షన్ కమిటీ నిప్పులు కక్కింది. ఒకపక్క గ్రేటర్ హైదరాబాద్ జోనలో ఉన్న కార్మికులను కరీంనగర్, హైదరాబాద్ జోన్లకు బదిలీలు చేసే ప్రక్రియ చేపడుతూనే మరోప్రక్క మల్టీ ట్రేడ్ సిస్టమ్ ని తీసుకువచ్చి ఆర్టిసి కార్మికులను అణగదొక్కే ప్రయత్నం చేస్తోందని జాయింట్ యాక్షన్ కమిటి ప్రభుత్వం, యాజమాన్యాలపై విరుచుకుపడింది. జాయిoట్ యాక్షన్ కమిటీ సమ్మె నోటీసు ఇచ్చిన కారణంగా లేని సమస్యలను కార్మికుల ముందుకు తీసుకువచ్చి, కార్మికుల మనోస్థైర్యాన్ని దెబ్బ తీసేవిధంగా ప్రభుత్వం, యాజమాన్యాలు మైండ్ గేమ్ ఆడుతున్నాయని ఆరోపించింది. వారు ఆడుతున్న మైండ్ గేమ్ ని కార్మికవర్గం తిప్పికొట్టి గేమ్ ఛేంజర్ అవుతుందని పేర్కొంది. కార్మికుల హక్కులను హరించటానికి ప్రభుత్వ, యాజమాన్యాలు చీకటి బోనులో సింహాల్లా ఎదురు చూస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇచ్చిన సమ్మె నోటీసులో ఆర్టిసి ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయట, ట్రేడ్ యూనియన్లను రిస్టోర్ చేయడం, వేతన సవరణలు జరపడం, తదితర సమస్యల పరిష్కారం కోసం జాయింట్ యాక్షన్ కమిటీ సమ్మెలోకి వెళ్ళటం ఖాయమని జెఎసి చైర్మన్ ఈదురు వెంకన్న, వైస్ చైర్మన్ ఎం. థామస్ రెడ్డి కన్వీనర్ ఎండి మౌలానా, కో కన్వీనర్లు కత్తుల యాదయ్య, సుద్దాల సురేష్, బి. యాదగిరి అన్నారు. కార్మికుల ఆవేదనను ‘కార్మిక గర్జన‘ రూపంలో వినిపిస్తామని హెచ్చరించారు .ఇప్పటికైనా లేబర్ కమిషనర్ కన్సిలేషన్ ప్రక్రియ ప్రారంభించి జాయింట్ యాక్షన్ కమిటీతో సమావేశం నిర్వహించాలని, సమస్యల పరిష్కారం కోసం సహకరించాలని జెఎసి నాయకత్వం మరొక లేఖ ద్వారా జాయింట్ లేబర్ కమిషనర్ సునీత గోపాల్ దాస్ను కోరింది. ఆర్టిసి జెఎసి పిలుపు మేరకు ఈ నెల 7న మంగళవారం చేపట్టనున్న బస్భవన్ బచావో కార్యక్రమాన్ని వాయిదా వేసుకున్నట్లు ఆర్టిసి జెఎసి ప్రకటించింది. సోమవారం కార్మిక సంఘాల అత్యవసర సమావేశం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. కొన్ని రోజుల క్రితం రాష్ట్ర ప్రభుత్వం ఏకపక్ష నిర్ణయంతో ఆర్టిసి ఉమ్మడి ఆస్తి అయిన బస్ భవన్ లోని ఎపికి చెందిన ఎ బ్లాక్ ను జిఎస్టి, ఇన్కమ్ టాక్స్ వారికి కేటాయించిన విషయం తెలిసిందే. దీనిపై కార్మిక సంఘాలు తీవ్రంగా వ్యతిరేకించడం, జెఎసి ఏప్రిల్ 7న బస్ భవన్ బచావో కార్యక్రమానికి పిలుపునివ్వడంతో ఎ బ్లాక్ మొత్తం ఎపి సిబ్బంది స్వాధీనం చేసుకొని అన్ని ఫ్లోర్లకు తాళాలు వేసుకుని సీల్ చేశారు. ఇదంతా కార్మికుల ఉద్యమ సెగతో అక్కడ ఎపి ప్రభుత్వం అప్రమత్తం కావడంతో ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం తన నిర్ణయాన్ని పక్కకు పెట్టినట్లు సమాచారం. ప్రభుత్వ అధీనంలో ఉన్న ఎ బ్లాక్ ను తిరిగి ఆర్టిసి సంస్థ స్వాధీనం చేసుకోవడం కార్మిక విజయంగా భావిస్తూ మంగళవారం తలపెట్టిన బస్ భవన్ బచావో కార్యక్రమం వాయిదా వేస్తున్నట్లు జెఎసి నేతలు ఈదురు వెంకన్న , ఎం. థామస్ రెడి. ఎండి మౌలానా, కత్తుల యాదయ్య, సుద్దాల సురేష్, బి. యాదగిరి తెలిపారు.
రామేశ్వర స్వామి ఆలయ దోపిడీ కేసు ఛేదన….
రామేశ్వర స్వామి ఆలయ దోపిడీ కేసు ఛేదన…. మహారాష్ట్రకు చెందిన ఇద్దరు అరెస్ట్
చెస్ రేటింగ్ సాధించిన విద్యార్థినికి అభినందన…
చెస్ రేటింగ్ సాధించిన విద్యార్థినికి అభినందన… అంతర్జాతీయ చెస్ క్రీడాకారుడిగా గుర్తింపు పాయకాపురం,
హైదరాబాద్-రాయ్పూర్ విమానంలో సాంకేతిక లోపం..
హైదరాబాద్: రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఓ చార్టర్ విమానం సాంకేతిక లోపానికి గురైంది. ఆదివారం(ఏప్రిల్ 5) హైదరాబాద్ నుండి రాయ్పూర్కు వెళ్తున్న VT-REM చార్టర్ విమానం.. ఎయిర్ పోర్టు ప్రధాన రన్వే నుండి టేకాఫ్ అవుతుండగా సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో విమానం రన్వేపై నిలిచిపోవడంతో, ఆర్జీఐ విమానాశ్రయంలో విమానాల రాకపోకలకు కొన్ని నిమిషాల పాటు అంతరాయం కలిగింది. ఈ ఘటనపై ఎయిర్ పోర్టు అధికారులు స్పందించారు. నిన్న రాయపూర్కు బయలుదేరాల్సిన VT-REM చార్టర్ విమానంలో సాంకేతిక లోపం తలెత్తడంతో అది కొద్దిసేపు టాక్సీవేపై నిలిచింది. పరిస్థితిని గుర్తించిన మా ఎయిర్సైడ్ బృందం వెంటనే స్పందించి, భద్రతకు ప్రాధాన్యత ఇస్తూ విమానాన్ని తక్షణమే సురక్షితంగా తరలించింది. ఈ కారణంగా ఒక విమానం గో-అరౌండ్ చేయాల్సి వచ్చినప్పటికీ, ఎటువంటి అంతరాయం లేకుండా విమానాశ్రయ కార్యకలాపాలు యధావిధిగా కొనసాగాయి అని ఆర్జీఐ విమానాశ్రయ అధికారులు తెలిపారు.
ఆసుపత్రిలో సోనియా గాంధీని ప్రధాని నరేంద్ర మోదీ పరామర్శించినట్లుగా
మొగ్ధూంపూర్లో ఘనంగా బీజేపీ ఆవిర్భావ దినోత్సవం….
మొగ్ధూంపూర్లో ఘనంగా బీజేపీ ఆవిర్భావ దినోత్సవం…. ఊట్కూర్, ఆంధ్రప్రభ : నారాయణపేట జిల్లా
రుక్మారావుకు రాష్ట్ర ప్రభుత్వ దళిత రత్న పురస్కారం…
రుక్మారావుకు రాష్ట్ర ప్రభుత్వ దళిత రత్న పురస్కారం… విద్యాభివృద్ధి, సామాజిక సేవకు గుర్తింపు…15
పేదల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయం
పేదల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయం పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి తొర్రూరు,ఏప్రిల్
Donald Trump : ట్రంప్ పిచ్చి చేష్టలతో ప్రపంచాన్నే షేక్ చేస్తున్నాడుగా?
ట్రంప్ పిచ్చి చేష్టలతో ప్రపంచమంతా భారీ మూల్యాన్ని చెల్లించుకోవాల్సి వస్తుంది
నామినేషన్ దాఖలు చేసిన బీజేపీ అభ్యర్థి సుజాత
నామినేషన్ దాఖలు చేసిన బీజేపీ అభ్యర్థి సుజాత మక్తల్, ఆంధ్రప్రభ : మక్తల్
ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి ప్రజల భాగస్వామ్యం అవసరం
ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి ప్రజల భాగస్వామ్యం అవసరం ఎమ్మెల్యే వంశీకృష్ణ అచ్చంపేట, ఆంధ్రప్రభ
బాధితుడికి మాజీ మంత్రి ఎర్రబెల్లి పరామర్శ
బాధితుడికి మాజీ మంత్రి ఎర్రబెల్లి పరామర్శ రాయపర్తి, ఆంధ్రప్రభ : మండలంలోని పెరికేడు
బాధిత కుటుంబాలకు ఎస్ఆర్ఆర్ చేయూత
బాధిత కుటుంబాలకు ఎస్ఆర్ఆర్ చేయూత ఫౌండేషన్ అధినేత పరుపాటి శ్రీనివాస్ రెడ్డి రాయపర్తి,
మండెల గూడెంలో చలివేంద్రం ప్రారంభం..
మండెల గూడెంలో చలివేంద్రం ప్రారంభం.. రఘునాథపల్లి, ఆంధ్రప్రభ : వేసవికాలంలో ప్రజల దాహం
చిట్యాల తహసీల్దార్గా ఎం. విజయ్ కుమార్
చిట్యాల తహసీల్దార్గా ఎం. విజయ్ కుమార్ చిట్యాల, ఆంధ్రప్రభ : చిట్యాల మండలాని
ముఖ్యమంత్రికి మనవడిని ఎత్తుకున్న ఫొటో అందజేత
ముఖ్యమంత్రికి మనవడిని ఎత్తుకున్న ఫొటో అందజేత బాసర (నిర్మల్ జిల్లా) : ఆంధ్రప్రభ
Earth Quake : ఫిలిప్పీన్స్లో భారీ భూకంపం
ఫిలిప్పీన్స్లో భారీ భూకంపం సంభవించింది
Tirumala : తిరుమల హుండీలో 400 కోట్ల పాత నోట్లు
తిరుమల హుండీలో 400 కోట్ల పాత నోట్లు కనిపించాయి
అరుణాచల్ సిఎంకు సుప్రీం షాక్.. సిబిఐ దర్యాప్తుకు ఆదేశం
న్యూఢిల్లీ: అరుణాచల్ప్రదేశ్ సిఎం పెమా ఖండు ఫ్యామిలీ కాంట్రాక్టులపై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. సిఎం పేమా ఖండూ కుటుంబం పదేళ్లలో రూ.1,270 కోట్ల విలువైన కాంట్రాక్టులు పొందారన్న ఆరోపణలపై దర్యాప్తు చేయాలని సుప్రీంకోర్టు సోమవారం సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ)ని ఆదేశించింది. రెండు వారాల్లోగా దర్యాప్తు ప్రారంభించాలని సీబీఐని ఆదేశించింది. అలాగే, కాంట్రాక్టుల కేటాయింపునకు సంబంధించిన అన్ని పత్రాలను ఏజెన్సీకి సమర్పించాలని అరుణాచల్ ప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. 16 వారాల్లోగా దర్యాప్తు నివేదికను తమకు సమర్పించాలని సుప్రీంకోర్టు సీబీఐని ఆదేశించింది. సీబీఐ రెండు వారాల్లోగా ప్రాథమిక విచారణ ప్రారంభించాలి. ప్రాథమిక విచారణ, తదుపరి దర్యాప్తు.. ఏవైనా ఉంటే, జనవరి 1, 2015 నుండి డిసెంబర్ 31, 2025 మధ్య కాలంలో జరిగిన ప్రభుత్వ పనుల అమలు, కాంట్రాక్టులు, వర్క్ ఆర్డర్లను పరిశీలించాలి. ప్రభుత్వం, సీబీఐకి పూర్తి సహకారం అందించాలి. సీబీఐతో సమన్వయం కోసం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఒక నోడల్ అధికారిని నియమించాలి. ఎలాంటి రికార్డులు ధ్వంసం కాకుండా రాష్ట్రం చూసుకోవాలి అని ఉత్తర్వులో పేర్కొంది. సేవ్ మోన్ రీజియన్ ఫెడరేషన్, వాలంటరీ అరుణాచల్ సేన అనే సంస్థలు దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టు ఈ ఉత్తర్వులను జారీ చేసింది.
కేంద్రం కొత్త నిబంధన.. టోల్ గేట్ దాటాలంటే?
కేంద్రప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది
ప్రజావాణి కార్యక్రమంలో రీల్స్ చూస్తున్న ఏఎస్ఐ #telugupost #jagitial #policeofficer #reels
అర కిలోమీటర్ రోడ్డులో అరవై గుంతలు…
అర కిలోమీటర్ రోడ్డులో అరవై గుంతలు… ఖిలావరంగల్, ఆంధ్రప్రభ : ఖిలావరంగల్ తూర్పు
రెండు లక్షల కోట్లతో రాజధాని నిర్మాణం సాధ్యమేనా?
ఆచరణ సాధ్యం కాని అమరావతి కన్నా మావిగన్ తో సులువైన అభివృద్ధి జరుగుతుందని వైసీపీ నేత రాచమల్లు శివప్రసాద్ రెడ్డి అన్నారు
అనారోగ్యంతో ఉపాధ్యాయుడు మృతి నివాళులు తెలిపిన విద్యార్థినీ విద్యార్థులు తొర్రూరు టౌన్, ఆంధ్రప్రభ
ప్రభుత్వ పాఠశాలలో వార్షికోత్సవం..
ప్రభుత్వ పాఠశాలలో వార్షికోత్సవం.. టేకుమట్ల, ఆంధ్రప్రభ : భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం
Naga Shaurya’s BBK Trailer: Mass Entertainer
Naga Shaurya will next be seen in an intense and mass character in Bad Boy Karthik. Directed by newcomer Raam Desina and produced by Srinivasa Rao Chintalapudi, the film promises a power-packed blend of mass, fun, and emotion. The trailer of the movie has been released just a while ago. The trailer presents Karthik as […] The post Naga Shaurya’s BBK Trailer: Mass Entertainer appeared first on Telugu360 .
ఉచిత ప్రవేశ పరీక్షలను సద్వినియోగం చేసుకోవాలి
–ఎంఈఓ తిరుమలరావు విశాలాంధ్ర ఆస్పరి (కర్నూలు జిల్లా) : ఈ నెల 14న భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని స్థానిక నారాయణ ప్రైమ్ స్కూల్లో 6వ నుంచి 9వ తరగతి విద్యార్థులకు ఉచిత ప్రవేశ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ఎంఈఓ తిరుమలరావు తెలిపారు. సోమవారం స్థానిక ఎంఈఓ కార్యాలయంలో ఎంఈఓ తిరుమలరావు చేతులమీదుగా ఉచిత ప్రవేశ పరీక్ష కరపత్రాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాత పరీక్షలలో ప్రతిభ కనబరిచిన […] The post ఉచిత ప్రవేశ పరీక్షలను సద్వినియోగం చేసుకోవాలి appeared first on Visalaandhra .
యువత తప్పు చేస్తున్నారు: సిఎం రేవంత్
యువత నెమ్మదిగా క్రీడలకు దూరం అవుతున్నారని.. క్రీడా మైదానాలను వదిలిపెట్టి యువత తప్పు చేస్తున్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. సోమవారం గచ్చిబౌలి స్టేడియంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. పబ్, డ్రగ్ కల్చర్ లోకి వెళ్తున్న యువతను తిరిగి క్రీడా మైదానాల్లోకి రప్పించడానికి ప్రయత్నం చేస్తున్నానన్నారు. ఎస్సీ, ఆదివాసీ పిల్లలకు... మెస్సీతో కలిసి ఫుట్ బాల్ ఆడే అవకాశం కల్పించామన్నారు. భారత ఫుట్ బాల్ చరిత్రలో హైదరాబాద్ నగరానికి విశేషమైన పేరు ప్రఖ్యాతలు ఉన్నాయని.. 1950 నుంచి 60 వరకు నర్సరీ ఆఫ్ ఇండియన్ ఫుట్ బాల్ గా హైదరాబాద్ ను పిలిచేవారని చెప్పారు. దేశంలోనే ఫుట్ బాల్ ఆటను ఆదరించి అగ్రశేణి క్రీడాకారులను హైదరాబాద్ అందించిందన్నారు. బీఎన్ మల్లిక్ ఒక స్పై మాస్టర్ అని.. నిఘా వ్యవస్థను తీర్చిదిద్దడంలో బీఎన్ మల్లిక్ ది కీలక పాత్ర అని సిఎం చెప్పారు. టోర్నమెంట్ లో 34 జట్లు అద్భుతమైన క్రీడా నైపుణ్యాన్ని ప్రదర్శించారన్న సిఎం.. దేశం నలుమూల నుంచి క్రీడాకారులు తరలివచ్చి మంచి ప్రదర్శనను కనపర్చిన వారందరికి అభినందనలు తెలిపారు. సౌత్ కొరియాలో స్పోర్స్ యూనివర్సిటీ ని నేను సందర్శించాను. 30 ఎకరాల్లో ఉన్న స్పోర్స్ యూనివర్సిటీ అనేక బంగారు పతకాలు సాధించింది. 140 కోట్ల జనాభా ఉన్న మన దేశంలో ఒక్కరు కూడా బంగారు పతకం సాధించలేకపోయాం. 4 కోట్ల జనాభా ఉన్న సౌత్ కొరియా దేశం 30 కి పైగా పతకాలు సాధించింది. సౌత్ కొరియాలో ఒక్క అమ్మాయి 2 బంగారు పతకాలు సాధిస్తే ఇంత పెద్ద దేశం ఒక్క పతకాన్ని తెచ్చుకోలేకపోయింది. అంతర్జాయతీ స్థాయిలో యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ ని ఏర్పాటు చేస్తున్నాం. ప్రైవేట్,పబ్లిక్ భాగస్వామ్యంలో ఏర్పాటయ్యే ఈ యూనివర్సిటీలో ప్రముఖ క్రీడాకారులు, పారిశ్రామికవేత్తలు బోర్డు మెంబర్స్ గా ఉన్నారు. యువతకు మార్గదర్శనం చేయాలనే హైదరాబాద్ కు మెస్సీని తీసుకువచ్చాను. ఎస్సీ, ఆదివాసీ పిల్లలకు మెస్సీతో కలిసి ఫుట్ బాల్ ఆడే అవకాశం కల్పించాం. బాక్సింగ్ ఛాంపియన్ నిక్కత్ జరీన్ కు గ్రూప్ 1 ఉద్యోగం తో పాటు 2 కోట్ల నగదు పురస్కారం అందించాం. 10వ తరగతి ఫెయిల్ క్రికెటర్ సిరాజ్ కు గ్రూప్ 1 ఉద్యోగం ఇవ్వడానికి అర్హత లేకపోయినా అన్ని నిబంధనలు సడలించి డీఎస్పీ ఉద్యోగం ఇచ్చాం. ఫారా ఒలింపిక్స్ లో రాణించిన దీప్తి జురాంజి కి గ్రూప్ 1 ఉద్యోగం ఇచ్చాం. క్రీడల్లో రాణించే తెలంగాణ యువతకు ఉద్యోగాలు తప్పకుండా వస్తాయి.. నాది హామీ అని సిఎం రేవంత్ పేర్కొన్నారు.
బీజేపీ బలోపేతానికి కలిసి కట్టుగా కృషిచేయండి….
బీజేపీ బలోపేతానికి కలిసి కట్టుగా కృషిచేయండి…. బీజేపీలో పని చేసిన ప్రతి కార్యకర్తకు
విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణములోని కళాజ్యోతిలో స్వర్గీయ పద్మశ్రీ గంటసాల వర్ధంతి వేడుకలు కళాజ్యోతి కమిటీ కార్యదర్శి బాలకొండ రామకృష్ణ, కార్యవర్గ సభ్యులు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా జిల్లా టూరిజం ఆఫీసర్ జయరాం, కళాజ్యోతి అధ్యక్షులు కుంటివల నారాయణ, జాతీయ రహదారులు అనంతపురం సూపర్డెంట్ ఇంజనీర్ సంజీవ రాయుడు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ ప్రపంచంలోనే ఘంటసాల పాటలు నేడు ఇంకను ఆకట్టుకుంటున్నాయని తెలిపారు. అటువంటి ఘంటసాల […] The post ఘనంగా ఘంటసాల వర్ధంతి appeared first on Visalaandhra .
మేము ఇచ్చిన హామీలను మర్చిపోయే నేతలం కాదు: భట్టి
హైదరాబాద్: పాదయాత్రలో ఇచ్చిన హామీలను నెరవేర్చే బాధ్యత మనపై ఉందని సిఎం రేవంత్ రెడ్డి అన్నారని డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క తెలిపారు. పిప్పిరిలో మొదలు పెట్టి ఖమ్మం వరకు పాదయాత్ర చేశానని అన్నారు. ఆదిలాబాద్ జిల్లా పిప్పిరిలో కాంగ్రెస్ బహిరంగ సభ నిర్వహించారు. పీపుల్స్ మార్చ్ కు మూడేళ్లు పూర్తైన వేళ సభలో భట్టి మాట్లాడారు.. పీపుల్ మార్చ్ లో ఇచ్చిన హామీల అమలుపై జివోలు జారీ చేశామని, ఇవాళే రూ.1,238 కోట్లతో చేపట్టే పనులకు శంకుస్థాపన చేశామని తెలియజేశారు. అధికారంలోకి వచ్చేందుకు నేతలు ఎన్నో హామీలు ఇస్తుంటారని, కొందరు నేతలు అధికారంలోకి రాగానే హామీలు మర్చిపోతారని విమర్శించారు. తాము ఇచ్చిన హామీలను మర్చిపోయే నేతలం కాదని, ప్రజలు అధికారం ఇచ్చింది.. హోదా అనుభవించడానికి కాదని అన్నారు. ఒకే విడతలో రుణమాఫీ చేసి రూ. 22,500 కోట్లను రైతుల ఖాతాల్లో వేశామని, ప్రతి నియోజకవర్గంలో పేదల కోసం 3,500 ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేశామని అన్నారు. తొలివిడతలోనే మొత్తం 4.50 లక్షల ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం చేపట్టామని, ప్రతి నియోజకవర్గంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల నిర్మాణం చేపట్టామని భట్టి పేర్కొన్నారు. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్లను అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మిస్తున్నామని, ఇన్ని పథకాలు, హామీలు ఎలా చేయగలుగుతున్నారని ఇతర రాష్ట్రాల నేతలు అడుగుతున్నారని అన్నారు. ఈ రాష్ట్రంలో పుట్టడం అదృష్టంగా ప్రజలు భావించే పరిస్థితులు ఉండాలని భావించామని, రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి వర్తించేలా రూ.5 లక్షలతో ఇందిరమ్మ బీమా పథకం తీసుకువచ్చామని అన్నారు. రైతు కుటుంబాల నుంచి వచ్చిన పేదల కష్టాలు, అవసరాలు తెలుసని, ప్రజల సంక్షేమం తప్ప.. వారికెవరికీ వ్యక్తి ప్రయోజనాలు లేవని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు.
మేజర్ గ్రామ పంచాయతీకి ప్రత్యేక అధికారిగా ఎంపీడీఓ బాధ్యతలు స్వీకారం…..
విశాలాంధ్ర – నార్పల (అనంతపురం జిల్లా) : జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు నార్పల మేజర్ గ్రామ పంచాయతీకి ప్రత్యేక అధికారిగా ఎంపీడీఓ శ్రీమతి ఐ. మమతా దేవి సోమవారం బాధ్యతలు స్వీకరించారు.ఈ సందర్భంగా గ్రామ పంచాయతీ కార్యాలయంలో సిబ్బందితో సమావేశం నిర్వహించి, పంచాయతీ పరిధిలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించారు. ముఖ్యంగా పారిశుద్ధ్యం, తాగునీటి సరఫరా, వీధి దీపాల నిర్వహణ వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులకు సూచించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న […] The post మేజర్ గ్రామ పంచాయతీకి ప్రత్యేక అధికారిగా ఎంపీడీఓ బాధ్యతలు స్వీకారం….. appeared first on Visalaandhra .
Nani’s The Paradise: One more Postponement?
Natural Star Nani is shooting for his upcoming movie The Paradise. Nani beefed up for the role and he was trained specially before he commenced the shoot. A summer release was planned initially and the team pushed the release to August. With just 50 percent shoot wrapped up till date, there are strong rumours that […] The post Nani’s The Paradise: One more Postponement? appeared first on Telugu360 .
సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ… భీమ్గల్ రూరల్, ఆంధ్రప్రభ : భీమ్గల్ మండలంలోని బాబానగర్
ఆన్సైట్ ఎఫ్ఐఆర్తో బాధితుల వద్దకే పోలీస్ సేవలు…
ఆన్సైట్ ఎఫ్ఐఆర్తో బాధితుల వద్దకే పోలీస్ సేవలు… అచ్చంపేట డిఎస్పి పల్లె శ్రీనివాస్
పెద్దజట్రంలో ఘనంగా బీజేపీ ఆవిర్భావ దినోత్సవ…
పెద్దజట్రంలో ఘనంగా బీజేపీ ఆవిర్భావ దినోత్సవ… ఊట్కూర్, ఆంధ్రప్రభ : మండల పరిధిలోని
Anil Ravipudi |హీరోగా మెప్పించేనా..?
Anil Ravipudi | హీరోగా మెప్పించేనా..? Anil Ravipudi | దర్శకరత్న దాసరి
జి ప్లస్ త్రీ అర్జీదారుల నగదు వాపస్….మున్సిపల్ కమిషనర్ లోవరాజు
విశాలాంధ్ర నందిగామ:- జి ప్లస్ త్రీ ఇళ్ల లబ్ధిదారులు తమ ఒరిజినల్ పత్రాలను మున్సిపల్ కార్యాలయంలో అందజేసి అర్జీ సమయంలో తాము కట్టిన నగదును తమ అకౌంట్ నందు జమ చేయించుకోవాలని మున్సిపల్ కమిషనర్ లోవరాజు తెలిపారు జి ప్లస్ త్రీ ఇళ్ల లబ్ధిదారులు తాము చెల్లించిన డబ్బులకు సంబంధించిన ఒరిజినల్ పత్రాలను మున్సిపల్ కార్యాలయానికి అందించి అర్జిదారులు కట్టిన సొమ్మును వెనక్కి తీసుకోవాలని తెలిపారు దానిలో భాగంగా నందిగామ మున్సిపల్ కార్యాలయానికి 1492 మంది ఎక్కువ […] The post జి ప్లస్ త్రీ అర్జీదారుల నగదు వాపస్….మున్సిపల్ కమిషనర్ లోవరాజు appeared first on Visalaandhra .
దేశ సమగ్రత, సంస్కృతి విలువలు కాపాడడం బీజేపీకేసాధ్యం…
దేశ సమగ్రత, సంస్కృతి విలువలు కాపాడడం బీజేపీకేసాధ్యం… ఊట్కూర్, ఆంధ్రప్రభ : దేశ
ఘనంగా అంజన్నఆలయ పునః నిర్మాణం…
ఘనంగా అంజన్నఆలయ పునః నిర్మాణం… వైభవంగా హోమం, గణపతి, నవగ్రహాల పూజ… ఊట్కూర్,
బేగంపేట్ ఎయిర్ పోర్ట్ రన్ వే కింద భూగర్భ సొరంగం! #Begumpet #HyderabadTraffic #TunnelProject #HMDA
అర్బన్ హెల్త్ సెంటర్ భవన నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే గిత్త
విశాలాంధ్ర- నందికొట్కూరు: నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణంలోనీ బి ఆర్ ఆర్ నగర్ లో రూ.1 కోటి వ్యయంతో నిర్మిస్తున్న నూతన అర్బన్ హెల్త్ సెంటర్ భవన నిర్మాణానికి సోమవారం నందికొట్కూరు శాసనసభ్యులు గిత్త జయసూర్య శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన వైద్య సేవలను అందుబాటులోకి తీసుకురావడమే కూటమి ప్రభుత్వం లక్ష్యంగా ఈ కేంద్రాన్ని నిర్మిస్తున్నామని అన్నారు .ఈ కార్యక్రమంలో నందికొట్కూరు టిడిపి సీనియర్ నాయకులు మాండ్ర సురేంద్రనాథ్ రెడ్డి, పట్టణ […] The post అర్బన్ హెల్త్ సెంటర్ భవన నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే గిత్త appeared first on Visalaandhra .
Viswambara |తెర వెనుక ఏం జరగుతోంది..?
Viswambara | తెర వెనుక ఏం జరగుతోంది..? Viswambara | విశ్వంభరపై అప్
ఉట్నూర్లో ఘనంగా బీజేపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
ఉట్నూర్లో ఘనంగా బీజేపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఉట్నూర్, ఆంధ్రప్రభ : అదిలాబాద్
ప్రజా క్షేత్రంలో పలచబడ్డ ‘గుర్తింపు’.. పార్టీ పదవుల కోసం ‘ఆరాటం’!
పాలనలో గ్రామాల్లో తిరగని సర్పంచులుఇప్పుడు మాజీల ముద్రతో తిప్పలు ఉమ్మడి అనంతపురం జిల్లాలో మారుతున్న రాజకీయ సమీకరణాలు విశాలాంధ్ర-రాప్తాడు (అనంతపురం జిల్లా) : ఐదేళ్ల పాటు గ్రామాల్లో చక్రం తిప్పిన సర్పంచుల పదవీ కాలం ముగిసి వారం కావస్తోంది. మొన్నటి వరకు ‘సర్పంచ్ గారు’ అని పిలిపించుకున్న వారు ఇప్పుడు ‘మాజీలు’గా మిగిలిపోయారు. అయితే, పదవిలో ఉన్న కాలంలో ప్రజలతో మమేకమవ్వడంలో మెజారిటీ సర్పంచులు విఫలమయ్యారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా ఉమ్మడి అనంతపురం జిల్లా […] The post ప్రజా క్షేత్రంలో పలచబడ్డ ‘గుర్తింపు’.. పార్టీ పదవుల కోసం ‘ఆరాటం’! appeared first on Visalaandhra .
మార్కాపురం దారుణంలో.. పిడుగుపాటుకు కూలీ మృతి
అమరావతి: మార్కాపురం పుల్లల చెరువులో దారుణం చోటు చేసుకుంది. ఓ కూలీ మృతి చెందాడు. మొక్క జొన్న పరిశ్రమలో పనిచేస్తున్నబిహార్ అరారియా జిల్లాకు చెందిన కూలీలలో కన్నయ్య అనే వ్యక్తి కి పిడుగుపాటుకు గురై మృతిచెందగా, మరో నలుగురు కి గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను యర్రగొండపాలెం ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ప్రపంచంలోనే బీజేపీ బలపడింది.. బీజేపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు… హసన్ పర్తి, ఆంధ్రప్రభ
ప్రతి ఒక్కరూ పరిసరాల పరిశుభ్రత పాటించాలి…
ప్రతి ఒక్కరూ పరిసరాల పరిశుభ్రత పాటించాలి… నచ్చన్ ఎల్లాపూర్ సర్పంచ్ బొడ్డు స్పందన
గుండ్ల పోచంపల్లి డివిజన్లో ఘనంగా బీజేపీ ఆవిర్భావ దినోత్సవం….
గుండ్ల పోచంపల్లి డివిజన్లో ఘనంగా బీజేపీ ఆవిర్భావ దినోత్సవం…. మేడ్చల్, ఆంధ్రప్రభ :
పుదుచ్చేరికి రాష్ట్ర హోదా కల్పిస్తాం: రాహుల్ గాంధీ
పుదుచ్చేరిలో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ ఎంపి రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో తమ పార్టీ అధికారంలోకి వస్తే.. రాష్ట్ర హోదా కల్పిస్తామని రాహుల్ గాంధీ అన్నారు. సోమవారం లాస్పెట్లో జరిగిన ఒక బహిరంగ సభలో రాహుల్ మాట్లాడుతూ.. పుదుచ్చేరిని అక్కడి ప్రజలు నడపడం లేదని, భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఆ కేంద్రపాలిత ప్రాంతాన్ని రిమోట్ కంట్రోల్ ద్వారా నడుపుతోందన్నారు. కాంగ్రెస్ తిరిగి అధికారంలోకి వస్తే ఆరు నెలల్లోగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామని హామీ ఇచ్చారు. పుదుచ్చేరిలోని నిరుద్యోగ యువతకు నెలకు రూ. 2,000 ఆర్థిక సహాయం అందిస్తామని, అలాగే ప్రభుత్వ, ప్రైవేట్ రంగాలలో 30,000 కొత్త ఉద్యోగాలను సృష్టిస్తామని కూడా హామీలు ఇచ్చారు. ప్రభుత్వ ఉద్యోగ అవకాశాల కోసం 40 ఏళ్ల వయస్సు వరకు సడలింపు ఇవ్వనున్నట్లు తెలిపారు. ప్రతి కుటుంబానికి రూ. 20 లక్షల ఆరోగ్య బీమా అందుబాటులో ఉంటుందని చెప్పారు. పుదుచ్చేరిలో పారిశ్రామిక, వస్త్ర రంగాలు క్షీణదశలో ఉన్నాయని.. వందలాది ఫ్యాక్టరీలు మూతపడ్డాయని రాహుల్ ఆరోపించారు. పుదుచ్చేరిలో నకిలీ మందుల తయారీ రాకెట్ నడుస్తోందని.. కానీ, ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని మండిపడ్డారు. ప్రభుత్వం ఒక వసూలు ఏజెంట్గా మారింది. అన్ని కాంట్రాక్టులపై 30 శాతం కమీషన్ తీసుకుంటున్నారని అందరికీ తెలుసు. స్మార్ట్ సిటీలు, రోడ్లు, డ్రైనేజీలు, పాఠశాలలకు కమీషన్ తీసుకుంటున్నారు. ప్రతి టోల్ గేట్ వద్ద డబ్బు చెల్లించమని పుదుచ్చేరి ప్రజలను బలవంతం చేస్తున్నారు. ప్రభుత్వం ప్రజల నుంచే కాదు, దేవుళ్ల నుంచి కూడా దొంగిలిస్తోంది. ఆలయ భూములను ఆక్రమించుకుంది అని రాహుల్ తీవ్ర ఆరోపణలు చేశారు.
Stock Markets |గుప్పిట్లో సూచీలు.. నిఫ్టీ 23,600 దిగువకు!
Stock Markets | గుప్పిట్లో సూచీలు.. నిఫ్టీ 23,600 దిగువకు! Stock Markets
28న విశాఖలో గూగుల్ రూ.15 బిలియన్ డేటా సెంటర్ ప్రారంభం
ఆంధ్రప్రదేశ్ లో భారీ పెట్టుబడిగా గూగుల్ తన 15 బిలియన్ డాలర్ల డేటా సెంటర్ హబ్ నిర్మాణాన్ని ఏప్రిల్ 28న అధికారికంగా ప్రారంభించనుంది. గత అక్టోబర్లో రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్న తర్వాత ప్రకటించిన ఈ ప్రాజెక్ట్ దేశంలోనే అతిపెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడిగా నిలుస్తోంది. ప్రారంభ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, గూగుల్ సీఈఓ థామస్ కురియన్ సహా పలువురు ప్రముఖులు హాజరవుతారు. ఈ ప్రాజెక్ట్లో భాగంగా విశాఖపట్నం సమీపంలోని ఆదవివరం, తార్లువాడ గ్రామాలు, అనకాపల్లి […] The post 28న విశాఖలో గూగుల్ రూ.15 బిలియన్ డేటా సెంటర్ ప్రారంభం appeared first on Visalaandhra .
రూ.14 వేల కోట్లతో ప్రతి ఇంటికి కొళాయి కనెక్షన్…
రూ.14 వేల కోట్లతో ప్రతి ఇంటికి కొళాయి కనెక్షన్… రాష్ట్ర మంత్రి డా.
Janhvi Kapoor|హార్ట్బీట్ పెంచేస్తున్న అతిలోక సుందరి
Janhvi Kapoor| హార్ట్బీట్ పెంచేస్తున్న అతిలోక సుందరి ఆంధ్రప్రభ వెబ్డెస్క్ : టాలీవుడ్
భర్తతో వీడియో కాల్ మాట్లాడుతూ.. నటి సుభాషిణి ఆత్మహత్య
చెన్నై: తమిళ నాడులో బుల్లితెర నటి సుభాషిణి అలియాస్ శశ్వీబాల ఆత్మహత్య చేసుకుంది. ఆదివారం రాత్రి చెన్నైలోని పోరూర్ సమీపంలో ఉన్న అయ్యప్పంతంగల్లోని తన అద్దె నివాసంలో ఆత్మహత్యకు పాల్పడింది. కుటుంబ కలహాల నేపథ్యంలో తన భర్తతో వీడియో కాల్ మాట్లాడుతున్న సమయంలోనే ఈ ఘటన జరిగిందని పోలీసులు తెలిపారు. శ్రీలంకకు చెందిన 36 ఏళ్ల సుభాషిణి.. టీవీ సీరియళ్ల తోపాటు పలు సినిమాల్లోనూ నటించింది. సుభాషిణి, బెంగళూరుకు చెందిన బిపిన్ చంద్రన్ (38)ను ఏప్రిల్ 2024లో వివాహం చేసుకుంది. పెళ్లీ తర్వాత వీరిద్దరూ బెంగళూరులోనే నివసిస్తున్నారు. చెన్నైలో షూటింగ్ పనులు ఉన్నప్పుడు బస చేసేందుకు వీలుగా, అయ్యప్పంతంగల్లోని ఒక ప్రైవేట్ నివాస సముదాయంలో ఆమె ఒక అపార్ట్మెంట్ను అద్దెకు తీసుకున్నారని, మార్చి 3న ఆమె నగరానికి చేరుకున్నారని పోలీసులు వెల్లడించారు. ఆదివారం రాత్రి ఆమె తన భర్తతో వీడియో కాల్ ద్వారా మాట్లాడుతుండగా.. కుటుంబ విషయమై వారిద్దరి మధ్య వాగ్వాదం చెలరేగింది. ఆ కాల్ జరుగుతుండగానే, ఆమె అపార్ట్మెంట్లోని సీలింగ్ ఫ్యాన్కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు ఆమె భర్త తెలిపారు. వెంటనే అపార్ట్మెంట్ భద్రతా సిబ్బందిని అప్రమత్తం చేశారు. వారు వెంటనే పోరూర్ పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని ఆమెను పూనమల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా.. వైద్యులు ఆమె మరణించినట్లు వెల్లడించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు.
తెలుగు రాష్ట్రాల్లో ఉల్లిపాయ ధరల పతనం.. రైతులకు భారీ నష్టాలు
ఉల్లిపాయ లేకుండా వంటింట్లో పనులు జరగవు. దాదాపు ప్రతి వంటలో ఉల్లి కీలక పాత్ర పోషిస్తుంది. అందుకే ఉల్లి ధరల్లో మార్పులు నేరుగా సామాన్యులపై ప్రభావం చూపుతుంటాయి. గతంలో ఉల్లి ధరలు కిలోకు రూ.100 దాటిన సందర్భాలు ఉన్నాయి. అయితే ప్రస్తుతం పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ధరలు ఒక్కసారిగా క్షీణించాయి. గల్ప్ దేశాల్లో నెలకొన్న యుద్ధ పరిస్థితుల ప్రభావంతో భారతదేశం నుంచి ఎగుమతులు తగ్గిపోయాయి. దీంతో దేశీయ మార్కెట్లో సరఫరా పెరిగి, ధరలు పడిపోయాయి. కానీ ఈ […] The post తెలుగు రాష్ట్రాల్లో ఉల్లిపాయ ధరల పతనం.. రైతులకు భారీ నష్టాలు appeared first on Visalaandhra .
తొర్రూరు టౌన్ ఫోటో బిజెపి కార్యకర్తల బైక్ ర్యాలీ దృశ్యం
తొర్రూరు టౌన్ ఫోటో బిజెపి కార్యకర్తల బైక్ ర్యాలీ దృశ్యం ఘనంగా బీజేపీ
ప్రతీ గ్రామానికి వస్తా.. సమస్యలు పరిష్కరిస్తా..
ప్రతీ గ్రామానికి వస్తా.. సమస్యలు పరిష్కరిస్తా.. ఇబ్బంది ఉన్నా.. గ్యారెంటీల అమలుఎన్నికల తర్వాత
husband killed wife |పోలీసుల ఎదుటే దారుణం..
husband killed wife |పోలీసుల ఎదుటే దారుణం.. ప్రియుడితో వెళ్లిపోయిందని.. భార్య గొంతులో
Brutal Dharma GPS Glimpse: JD Chakravarthy Turns Heat On
Tharun Bhascker latest entertainer Gaayapadda Simham is all set to hit the big screens on May 1st. The promotions are in full swing for the movie. Interim, the latest character reveal has ignited fresh excitement, and the spotlight is firmly on JD Chakravarthy, who steps in as the ferocious yet flamboyant Brutal Dharma. The new […] The post Brutal Dharma GPS Glimpse: JD Chakravarthy Turns Heat On appeared first on Telugu360 .
‘బ్యాడ్ బాయ్ కార్తీక్’ ట్రైలర్ వచ్చేసింది..
హీరో నాగశౌర్య నటిస్తున్న లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘బ్యాడ్ బాయ్ కార్తీక్’. నూతన దర్శకుడు రామ్ దేసినా (రమేష్) దర్శకత్వంలో శ్రీ వైష్ణవి ఫిలిమ్స్ బ్యానర్పై శ్రీనివాసరావు చింతలపూడి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటివరకు విడుదలైన పాటలు, టీజర్ కు మంచి స్పందన వస్తోంది. సోమవారం(ఏప్రిల్ 6) ఈ మూవీ ట్రైలర్ ను మేకర్స్ విడుదల చేశారు. ఇన్నిరోజులు లవర్ బాయ్ గా అలరించిన నాగశౌర్య.. ఈసారి పూర్తి యాక్షన్ మూవీతో రాబోతున్నట్లు ట్రైలర్ ను చూస్తే అర్థమవుతుంది. ఈ సినిమాలో విధి యాదవ్ హీరోయిన్ గా నటిస్తుండగా.. సముద్రఖని, నరేష్ వికె, సాయికుమార్, మైమ్ గోపి, శ్రీదేవి విజయ్ కుమార్, వెన్నెల కిషోర్, బ్రహ్మాజీ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఏప్రిల్ 17న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఏపీలో తప్పని డోలీ మోతలు... ఏడు వాగులు దాటి గిరిజనుడిని ఆసుపత్రికి తరలింపు #Polavaram#Rampachodavaram
Rajamouli joins hands for a VFX Studio
SS Rajamouli is a mastermind and he has utmost clarity among the Indian directors. The visuals in his films are always top class and he never compromises till he gets the best output. Rajamouli has collaborated with a VFX Studio and the graphics work of his upcoming film Varanasi is handled by the same firm. […] The post Rajamouli joins hands for a VFX Studio appeared first on Telugu360 .
10grams gold|భారీగా తగ్గిన బంగారం ధర
10grams gold| భారీగా తగ్గిన బంగారం ధర ఆంధ్రప్రభ వెబ్డెస్క్ : బంగారం,
ఘనంగా బీజేపీ ఆవిర్భావ దినోత్సవం…
ఘనంగా బీజేపీ ఆవిర్భావ దినోత్సవం… బెజ్జంకి, ఆంధ్రప్రభ : భారతీయ జనతా పార్టీ
Mojtaba Alive : ఇతడు.. అతడే Andhra Prabha News
Mojtaba Alive : ఇతడు.. అతడే Andhra Prabha News ( ఆంధ్రప్రభ,
బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా నియామకం..
బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా నియామకం.. వర్గంటి రాంమోహన్ గౌడ్కు శుభాకాంక్షలు… మేడ్చల్,
ఈట్ రైట్ వాక్ ర్యాలీ ప్రారంభించిన జిల్లా కలెక్టర్…
ఈట్ రైట్ వాక్ ర్యాలీ ప్రారంభించిన జిల్లా కలెక్టర్… ప్రజలందరూ కల్తీ లేని
YSRCP : రాయలసీమలో వైసీపీ నేతల వార్.. పార్టీ పరిస్థితి మరింత దిగజారుతుందా?
వైసీపీ అధికారంలో లేదు. అందరూ కలసి కట్టుగా పార్టీని బలోపేతం చేయాల్సిన సమయం
ప్రధానమంత్రి జనౌషధి కేంద్రం ప్రారంభించిన ఎమ్మెల్యే…
ప్రధానమంత్రి జనౌషధి కేంద్రం ప్రారంభించిన ఎమ్మెల్యే… తొర్రూరు టౌన్, ఆంధ్రప్రభ : పట్టణ
ఘనంగా బీజేపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు.
ఘనంగా బీజేపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. గట్టుప్పల, ఆంధ్రప్రభ : మండల వ్యాప్తంగా
అసంపూర్తి పనులతో ఇబ్బందులు.. జోనల్ కమిషనర్కు మాజీ కౌన్సిలర్ వినతి మేడ్చల్, ఆంధ్రప్రభ
మిట్ట ఆంజనేయస్వామి ఆలయంలో ధ్వజస్తంభ ప్రతిష్ట..
మిట్ట ఆంజనేయస్వామి ఆలయంలో ధ్వజస్తంభ ప్రతిష్ట.. వనపర్తి టౌన్, ఆంధ్రప్రభ : పెబ్బేరు
Anil Sunkara aims a Strong Comeback
The disasters of Bhola Shankar and Agent left producer Anil Sunkara shattered. He is recovering from his financial losses and is in plans to make a strong comeback in Telugu cinema. This year, he started with Nari Nari Naduma Murari and the film ended up as a decent one. Now, Anil Sunkara is planning to […] The post Anil Sunkara aims a Strong Comeback appeared first on Telugu360 .
The Andhra Pradesh government is moving with a clear focus on infrastructure by combining coastal development with capital connectivity. Alongside the proposed Sea Shore Highway, the Centre’s decision to link Amaravati with two high-speed rail corridors adds strong momentum to the state’s growth plans. The Sea Shore Highway will run from Narsapuram to Bapatla via […] The post Sea Shore Highway and High-Speed Rail: Andhra Pradesh’s Dual Push for Coastal and Capital Connectivity appeared first on Telugu360 .
ఆటో బైక్ డీ… ఒకరికి తీవ్ర గాయాలు
ఆటో బైక్ డీ… ఒకరికి తీవ్ర గాయాలు బోధన్, ఆంధ్ర ప్రభ :
బిజెపి 47వ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు..
బిజెపి 47వ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు.. పరకాల, ఏప్రిల్ 6 (ఆంధ్రప్రభ): పరకాల
ఆశా కార్యకర్తలను అదుపులోకి తీసుకున్న పోలీసులు
ఆశా కార్యకర్తలను అదుపులోకి తీసుకున్న పోలీసులు బాసర నిర్మల్ జిల్లా, ఆంధ్రప్రభ :
కరీంనగర్ లో కవలల హత్య కేసు... నలుగురు నిందితులు అరెస్టు: సిపి
కరీంనగర్: కవలల హత్యకేసులో నలుగురు నిందితులను అరెస్టు చేశామని పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం తెలిపారు. ఆడపిల్లలు పుట్టారనే కారణంతోనే ఇద్దరు చిన్నారులను తండ్రి శ్రీశైలం హత్య చేశాడని పేర్కొన్నారు. చిన్నారి హత్యలో ముగ్గురు కుటుంబ సభ్యుల పాత్ర ఉందని వివరించారు. కవలలను బావిలోకి తోసేసి అనంతరం ప్రమాదంగా చిత్రీకరించేందుకు ప్లాన్ చేశారన్నారు. నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు పంపామని, ఫాస్ట్ట్రాక్ కోర్టు ద్వారా శిక్షపడేలా చేస్తామని సిపి గౌస్ ఆలం వివరించారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని జూబ్లీనగర్లో కచ్చు శ్రీశైలం-మౌనిక అనే దంపతులు నివసిస్తున్నారు. ఈ దంపతులకు కవల పిల్లలు ఉన్నారు. ఇద్దరు ఆడ పిల్లలు కావడంతో భర్తతో పాటు అత్తమామ, మరది మౌనికను పలుమార్లు వేధించారు. ఆడి పిల్లలు కన్నావని వేధించడంతో మౌనిక స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఇద్దరు ఆడ పిల్లలను చంపాలని కన్నతండ్రి, నానమ్మ, తాతయ్య, బాబాయ్ నిర్ణయం తీసుకున్నారు. ముగ్గురు ఊరు వెళ్లగా శ్రీశైలం వారిని బావిలోకి తోసి హత్య చేసిన విషయం తెలిసిందే.

32 C