Thunderbolt | పిడుగు పడి… Thunderbolt | శ్రీకాకుళం, ఆంధ్రప్రభ : జిల్లాలోని
రాణించిన పంత్.. హైదరాబాద్పై లక్నో ఘన విజయం
హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 19వ సీజన్లో భాగంగా సన్రైజర్స్ హైదరాబాద్తో జరిగిన మ్యాచ్లో లక్నో సూపర్ జెయింట్స్ జట్టు ఘన విజయం సాధించింది. లక్నో కెప్టెన్ రిషబ్ పంత్ ఆఖరు వరకూ పోరాడి జట్టును గెలిపించాడు. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఎస్ఆర్హెచ్.. 20 ఓవర్లలో 9 వికెట్ల కోల్పోయి 156 పరుగులు చేసింది. ఈ స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగి లక్నో.. ఆరంభంలో దూకుడుగానే ఆడింది. మార్క్రం(45) అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. అయితే మధ్య ఓవర్లలో లక్నో బ్యాటర్లని హైదరాబాద్ బౌలర్లు కట్టడి చేశారు. ఓ వైపు వికెట్లు పడుతున్న పంత్(68) మాత్రం పట్టు వదలకుండా బ్యాటింగ్ చేశాడు. ఆఖరి ఓవర్లో 9 పరుగులు అవసరం ఉండగా.. పంత్ తొలి రెండు బంతుల్లో రెండు ఫోర్లు కొట్టాడు. ఆ తర్వాత రెండు డాట్బాల్స్ పడ్డాయి. దీంతో మ్యాచ్ ఉత్కంఠగా మారింది. ఈ నేపథ్యంలో 5 బంతిని కూడా ఫోర్గా మలిచి.. పంత్ జట్టుకు విజయాన్ని అందించాడు. దీంతో లక్నో ఈ సీజన్లో తొలి విజయాన్ని నమోదు చేసింది.
రేపు బిజెపి ఆవిర్భావ దినోత్సవం
కమలనాథులు చురుగ్గా పాల్గొనాలి ప్రతి ఇంటిపై జెండా రెపరెపలాడాలి పార్టీ చీఫ్ రాంచందర్ రావు పిలుపు మన తెలంగాణ/హైదరాబాద్: బిజెపి ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సోమవారం (6న) పార్టీ శ్రేణులు పార్టీ నిర్దేశించిన వివిధ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనాలని పార్టీ అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు పిలుపునిచ్చారు. కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి కేంద్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరించాలని, ఇంటి యజమాని అనుమతితో వారి ఇంటిపై పార్టీ జెండా ఎగుర వేయాలని ఆయన సూచించారు. దీంతో జాతీయ గౌరవ భావన, ప్రజా భాగస్వామ్యం, పార్టీ పట్ల ప్రజల ఆత్మీయ అనుబంధం మరింత బలపడుతోంది. అనేక ప్రాంతాల్లో ఈ కార్యక్రమానికి ఎంతో సానుకూల స్పందన లభిస్తోందని ఆయన తెలిపారు. దేశవ్యాప్తంగా పార్టీ కార్యకర్తలు ఘనంగా జరుపుకోనున్నారని ఆయన చెప్పారు. వేడుకలకు ముందు రోజే ప్రతి బూత్లో, ప్రతి ప్రాంతంలో పార్టీ కార్యకర్తలు ఇప్పటికే పార్టీ జెండాను ఆవిష్కరించడం ప్రారంభించి, పార్టీ సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళడం సంతోషకరమని అన్నారు. బిజెపి కేవలం ఒక రాజకీయ పార్టీ మాత్రమే కాదని జాతీయ సేవ, జాతీయత, క్రమశిక్షణ, ప్రజల పట్ల నిబద్ధత అనే విలువలతో ముందుకు సాగే ఒక మహత్తర జాతీయ ఉద్యమం అని పేర్కొన్నారు. ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రతి కార్యకర్త దేశం ముందు - పార్టీ తరువాత - స్వయం చివర అనే భావంతో, పార్టీ సిద్ధాంతాలను మరింతగా ప్రజలకు చేరువ చేసే సంకల్పంతో ముందుకు సాగుతున్నారని ఆయన తెలిపారు. నలభై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకుని నలభై ఆరు సంవత్సరంలోకి అడుగుపెడుతున్న తమ పార్టీ ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీగా నిలవడం మనందరికీ గర్వకారణం అని ఆయన వివరించారు. గతంలో జనసంఘ్గా ప్రారంభమైన ఈ ప్రయాణం, 1980లో ముంబైలో అటల్ బిహారీ వాజపేయి అధ్యక్షతన భారతీయ జనతా పార్టీగా రూపుదిద్దుకుని, తన సిద్ధాంత బలం, క్రమశిక్షణ గల కార్యకర్తల శ్రమ, జాతీయ సేవ పట్ల అచంచల నిబద్ధతతో ఇప్పుడు ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీగా అవతరించిందని రాంచందర్ రావు వివరించారు. దేశంలో బిజెపి మూడోసారి అధికారంలోకి వచ్చామని, అంతేకాక, రాబోయే కాలంలో కూడా మళ్లీ అధికారంలోకి వస్తుందని ప్రజలు నిర్ణయించుకున్నట్టుగా స్పష్టంగా కనిపిస్తున్నదని ఆయన తెలిపారు. అటల్ బిహారీ వాజపేయి, నరేంద్ర మోదీ దేశ ప్రధాన మంత్రులైన తర్వాతనే భారత్ నిజమైన ఆర్థిక మార్పును, అభివృద్ధి యొక్క కొత్త యుగాన్ని చూడడం ప్రారంభించిందని ఆయన వివరించారు. వారిరువురి నాయకత్వం దేశానికి కొత్త దిశను చూపి, అభివృద్ధిని వేగవంతం చేసి, మరింత బలమైన, ఆత్మనిర్భరమైన, అభివృద్ధి చెందిన భారత నిర్మాణానికి పునాది వేసిందని రాంచందర్ రావు తెలిపారు.
వైసీపీలో జోకర్ అంబటి రాంబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై విమర్శలు
బెంగళూరుపై టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న చెన్నై
బెంగళూరు: ఇండియన్ ప్రీమియర్ లీగ్లో భాగంగా చిదంబరం స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరుగుతున్న మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. వరుస పరాజయాలతో సతమతమవుతున్న చెన్నై జట్టు ఈ మ్యాచ్లో అయినా విజయం సాధించాలని తాపత్రయ పడుతోంది. మరోవైపు డిఫెండింగ్ ఛాంపియన్స్ బెంగళూరు జట్టు ఈ మ్యాచ్లో చెన్నైని చిత్తు చేయాలని భావిస్తోంది. ఈ మ్యాచ్లో ఇరు జట్లు ఎలాంటి మార్పులు లేకుండానే బరిలోకి దిగుతున్నాయి. తుది జట్లు: సిఎస్కె: సంజూ శాంసన్(కీపర్), రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), ఆయుశ్ మాత్రే, సర్ఫరాజ్ ఖాన్, శివమ్ దూబే, ప్రశాంత్ వీరె్, జెమీ ఓవర్టన్, నూర్ అహ్మద్, అన్షుల్ కాంబోజ్, మ్యాట్ హెన్రీ, ఖలీల్ అహ్మద్. ఆర్సిబి: ఫిల్ సాల్ట్, విరాట్ కోహ్లీ, దేవ్దత్ పడికల్, రజత్ పాటిదర్(కెప్టెన్), జితేష్ శర్మ(కీపర్), టిమ్ డేవిడ్, రొమారియో షెపర్డ్, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, అభినందన్ సింగ్, జాకబ్ డఫీ.
బాబు జగజ్జీవన్ రామ్ ఆశయ సాధనకు కృషి చేద్దాం
బాబు జగజ్జీవన్ రామ్ ఆశయ సాధనకు కృషి చేద్దాం జిల్లా కేడీసీసీ బ్యాంకు
ఇరాన్లో చిక్కుకున్న ఎఫ్-15 సిబ్బందిని రక్షించిన అమెరికా
స్పెషల్ ఫోర్సెస్, భారీ యుద్ధ విన్యాసాలతో అమెరికా ఆపరేషన్ న్యూఢిల్లీ: ఇరాన్లో కూలిన ఎఫ్-15 యుద్ధవిమానానికి చెందిన సిబ్బందిని రక్షించేందుకు అమెరికా సైన్యం చేపట్టిన సాహసోపేత ఆపరేషన్పై కీలక వివరాలు వెలుగులోకి వచ్చాయి. వి గాట్హిమ్ అంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన ఈ ఆపరేషన్లో డజన్ల కొద్దీ యుద్ధవిమానాలు, వందల సంఖ్యలో ప్రత్యేక దళాలు పాల్గొన్నట్లు సమాచారం. ఇరాన్ వైమానిక రక్షణ వ్యవస్థలు ఎఫ్-15ఇ స్ట్రైక్ ఈగిల్ యుద్ధవిమానాన్ని కూల్చివేయడంతో, అందులో ఉన్న ఇద్దరు సిబ్బందిలో పైలట్ను తక్షణమే రక్షించారు. అయితే వెపన్స్ సిస్టమ్ ఆఫీసర్ కనిపించకుండా పోవడంతో అతని కోసం అమెరికా విసృ్తత శోధనను ప్రారంభించింది. రెండో రోజు రాత్రి ప్రారంభమైన ఆపరేషన్ మరుసటి రోజు ఉదయం ముగిసింది. అమెరికా సైన్యం ఈ ఆపరేషన్లో అత్యాధునిక యుద్ధ సామగ్రిని వినియోగించింది. హెచ్హెచ్-60 డబ్ల్యూ‘జాలీ గ్రీన్ II’ రక్షణ హెలికాప్టర్లు, ఎ-10 వార్థాగ్ దాడి విమానాలు, హెచ్సి-130 మిడ్ఎయిర్ ట్యాంకర్, ఎఫ్-35 స్టెల్త్ జెట్స్తో పాటు ప్రత్యేక ‘కాంబాట్ సెర్చ్ అండ్ రెస్క్యూ’ దళాలు పాల్గొన్నాయి. శత్రు భూభాగంలో మిసైల్, రాడార్ ముప్పు మధ్య ఈ ఆపరేషన్ నిర్వహించడం గమనార్హం. మీడియా ఇచ్చిన సమాచారం ప్రకారం, విమానం కూలిన వెంటనే ఇద్దరు సిబ్బంది తమ కమ్యూనికేషన్ వ్యవస్థల ద్వారా వారి స్థానాన్ని తెలియజేశారు. అమెరికా సైన్యం మొదటి పైలట్ను రక్షించగా, రెండో పైలట్ కోసం సీఐఏ ప్రత్యేక వ్యూహంతో శోధన చేపట్టింది. శత్రువులను తప్పుదారి పట్టించే విధంగా తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తూ, అసలు స్థానం గోప్యంగా ఉంచింది. ఖచ్చితమైన సమాచారం అందిన వెంటనే ప్రత్యేక దళాలను ప్రవేశపెట్టి, తీవ్ర కాల్పుల మధ్య హెలికాప్టర్ల సహాయంతో రెండో పైలట్ను సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. ఈ ఆపరేషన్లో కొంత ప్రతిఘటన ఎదురైందని అంతర్జాతీయ మీడియా పేర్కొంది. ఇరాన్ బలగాలు దాడి చేయడానికి ప్రయత్నించగా, అమెరికా యుద్ధవిమానాలు బాంబులు విసురుతూ, కాల్పులు జరిపి శత్రువులను దూరంగా ఉంచాయి. ఈ చర్యల మధ్యే రక్షణ కార్యాచరణ విజయవంతమైంది. రక్షించిన సిబ్బంది గాయపడినప్పటికీ ప్రాణాపాయం లేదని ట్రంప్ తెలిపారు. రెండో పైలట్ను గౌరవనీయ కల్నల్ అని పేర్కొంటూ, శత్రు ప్రాంతంలో ఉన్నప్పటికీ అతను ఒంటరిగా లేడు. 24 గంటలూ అతని కదలికలను మేము పర్యవేక్షించాం అని అన్నారు. అదేవిధంగా, రెండు వేర్వేరు సందర్భాల్లో శత్రు భూభాగంలో చిక్కుకున్న ఇద్దరు అమెరికా పైలట్లను విజయవంతంగా రక్షించడం సైనిక చరిత్రలో అరుదైన ఘటనగా ఆయన పేర్కొన్నారు. ఇరాన్ ప్రతిస్పందన మరోవైపు ఈ ఆపరేషన్పై ఇరాన్ విభిన్న వాదనలు చేసింది. అమెరికా రక్షణ చర్య విఫలమైందని, తమ బలగాలు ఒక సి-130 రవాణా విమానం, రెండు బ్లాక్ హాక్ హెలికాప్టర్లను కూల్చివేశాయని ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ పేర్కొంది. ఇస్ఫహాన్ ప్రాంతంలో ఈ ఘటనలు చోటుచేసుకున్నాయని, కొందరు మరణించారని కూడా ఇరాన్ ఆరోపించింది. ఈ సంఘటనతో మధ్యప్రాచ్య ప్రాంతంలో ఉద్రిక్తతలు మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒకవైపు అమెరికా తన వైమానిక ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తోందని ప్రకటిస్తుండగా, మరోవైపు ఇరాన్ తీవ్ర ప్రతిదాడులకు సిద్ధమని సంకేతాలు ఇస్తోంది. ఈ పరిణామాలు ప్రపంచవ్యాప్తంగా భద్రత, ఇంధన రంగాలపై ప్రభావం చూపే అవకాశముంది.
పునరుద్దానుడైన యేసును ప్రకటిస్తున్నాం…
పునరుద్దానుడైన యేసును ప్రకటిస్తున్నాం… ఆల్ ఇండియా బీసీటీసీ జనరల్ సెక్రటరీ రెవ మంగలపూడి
రాష్ట్ర అభివృద్ధికి అడ్డంకి వైసీపీ నే…
రాష్ట్ర అభివృద్ధికి అడ్డంకి వైసీపీ నే… విజయవాడ అభివృద్ధి నిరోధకులు దేవినేని అవినాష్
తహసీల్దార్ కార్యాలయంలో జగ్జీవన్ రామ్ జయంతి
తహసీల్దార్ కార్యాలయంలో జగ్జీవన్ రామ్ జయంతి ఆలేరు, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి
సమాన హక్కుల కోసం కృషి చేసిన నేత జగ్జీవన్ రామ్
సమాన హక్కుల కోసం కృషి చేసిన నేత జగ్జీవన్ రామ్ సంగారెడ్డి ప్రతినిధి,
మన తెలంగాణ/మోత్కూర్: యాదాద్రి భువనగిరి జిల్లాలోని మోత్కూర్ పట్టణ, మోత్కూర్ రూరల్, అడ్డగూడూర్ మండలాల బిజెపి పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ ప్రశిక్షణ మహాభియాన్ కార్యక్రమం శనివారం మోత్కూర్ మున్సిపల్ కేంద్రంలో నిర్వహించారు.ఈ కార్యక్రమానికి బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు కాసం వెంకటేశ్వర్లు, సూర్యాపేట జిల్లా అధ్యక్షులు శ్రీలత రెడ్డి లు ముఖ్య అతిధులుగా హాజరై కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ శిక్షణ శిబిరం ద్వారా కార్యకర్తలు పార్టీ సిద్ధాంతాలు, విధానాలు, కార్యాచరణపై స్పష్టమైన అవగాహన పొందాలని తెలిపారు. ఆ అవగాహనను ప్రజల్లోకి తీసుకెళ్లడం ప్రతి కార్యకర్త బాధ్యత అని అన్నారు. బూత్ స్థాయి నుండి పార్టీని బలోపేతం చేయడంలో కార్యకర్తల పాత్ర అత్యంత ముఖ్యమని, ప్రతి కార్యకర్త సమన్వయంతో పని చేస్తే పార్టీ మరింత విస్తరిస్తుందని తెలిపారు. ప్రజలతో నిరంతర సంబంధాలు కొనసాగిస్తూ, సేవా భావంతో ముందుకు సాగాలని సూచించారు. శిక్షణ శిబిరం ద్వారా కార్యకర్తలకు సిద్ధాంతపరమైన, సంస్థాగత పరమైన అవగాహన పెంపొందించబడుతుందని తెలియజేశారు. మోత్కూర్ పట్టణ అధ్యక్షులు చాడా మంజుల అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో శిక్షణ తరగతుల కన్వీనర్ వంగవీటి శ్రీనివాసరావు, మోత్కూర్ రూరల్ అధ్యక్షులు గుదే మధుసూదన్ యాదవ్, అడ్డగూడూర్ మండల అధ్యక్షులు ననుబోతు సైదులు, బిజెపి సీనియర్ నాయకులు దాసరి మల్లేశం, బందారపులింగస్వామి, కొనతం నాగార్జున రెడ్డి జిల్లా కోశాధికారి గుజ్జ సోమ నరసయ్య జిల్లా నాయకుల బయ్యని చంద్రశేఖర్, శిక్షణ తరగతుల ప్రబారి గౌరు శ్రీనివాస్ ఏనుగు జితేందర్ రెడ్డి సోమిరెడ్డి నర్సిరెడ్డి జిల్లా నాయకులు కూరాకుల వెంకన్న పోచం సోమయ్య తిరుమల్ రెడ్డి సజ్జన మనోహర్ ఎడ్ల రాము జిలకర దశరథ మల్లేశం సత్యనారాయణ చంద్రమౌళి విజయలక్ష్మి, రమణ,రేణుక రమాదేవి, తదితరులు పాల్గొన్నారు
గూడూరులో దొంగల ముఠా గుట్టు రట్టు…
గూడూరులో దొంగల ముఠా గుట్టు రట్టు… – ఆరుగురు అరెస్టు, భారీగా బంగారం
రాజనీతిజ్ఞుడు …భారతదేశ మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగజీవన్ రామ్
రాజనీతిజ్ఞుడు …భారతదేశ మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగజీవన్ రామ్118వ జయంతి
దూకుడుగా ఆడుతున్న లక్నో.. విజయానికి చేరువలో..
హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్లో భాగంగా ఉప్పల్ స్టేడియం వేదికగా సన్రైజర్స్తో జరుగుతున్న మ్యాచ్లో లక్నో సూపర్ జెయింట్స్ విజయానికి చేరువ అవుతోంది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఎస్ఆర్హెచ్ 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 156 పరుగులు చేసింది. ఈ స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నో దూకుడుగా ఇన్నింగ్స్ను ఆరంభించింది. పవర్ప్లేలో 53 పరుగులు రాబట్టింది. ఓపెనర్గా దిగిన మార్క్రమ్ 45 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. ఫస్ట్ డౌన్లో బ్యాటింగ్కి వచ్చిన కెప్టెన్ రిషబ్ పంత్ ఆచితూచి బ్యాటింగ్ చేస్తున్నాడు. ప్రస్తుతం 13 ఓవర్లు ముగిసేసరికి లక్నో 3 వికెట్ల నష్టానికి 105 పరుగులు చేసింది. లక్నో విజయానికి ఇంకా 42 బంతుల్లో 52 పరుగులు కావాల్సి ఉంది. క్రీజ్లో పంత్(31), పూరన్ (1) ఉన్నారు.
అమెరికా యుద్ధ విమానాలను యుఎస్ఎనే ధ్వంసం చేసింది ఎందుకో తెలుసా?
రక్షణ ఆపరేషన్లో అమెరికా యుద్ధవిమానాలు ధ్వంసం అవశేషాల ఫోటో విడుదల చేసిన ఇరాన్ వాషింగ్టన్/టెహ్రాన్: ఇరాన్లో కూలిన అమెరికా యుద్ధవిమాన పైలట్ను రక్షించే ఆపరేషన్లో భాగంగా అమెరికా తన యుద్ధవిమానాలను తానే స్వయంగా ధ్వంసం చేసిందని సమాచారం. ఈ ఘటనకు సంబంధించిన అవశేషాల చిత్రాన్ని ఇరాన్ విడుదల చేయగా, అమెరికాపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వాల్ స్ట్రీట్ జర్నల్కు ఒక అమెరికా అధికారి తెలిపిన వివరాల ప్రకారం, ఈ రక్షణ చర్యలో రెండు ఎంసీ-130జె రవాణా విమానాలు పాల్గొన్నాయి. శత్రు ప్రాంతాల్లో రహస్యంగా ప్రవేశించి, సిబ్బందిని బయటకు తీసుకురావడానికి ఉపయోగించే ఈ విమానాలు ఆపరేషన్ సమయంలో ఇరుక్కుపోయినట్లు తెలుస్తోంది. దీంతో అవి ఇరాన్ చేతుల్లో పడకుండా ఉండేందుకు అమెరికా బలగాలు వాటిని పేల్చివేశాయి. ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మహమ్మద్ బాఘర్ ఘాలిబాఫ్, ఈ ఘటనపై వ్యంగ్యంగా స్పందిస్తూ, ధ్వంసమైన విమానాల అవశేషాల ఫొటోను సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఇలాంటి విజయాలు ఇంకొన్ని సాధిస్తే అమెరికా పూర్తిగా నాశనం అవుతుంది అని వ్యాఖ్యానించారు. ఇక ఇరాన్ వైమానిక రక్షణ దళాలు కూల్చివేసిన ఎఫ్-15ఇ యుద్ధవిమానంలో ఉన్న ఇద్దరు సిబ్బందిలో ఒకరిని ముందుగానే రక్షించగా, మిగిలిన పైలట్ను రాత్రి జరిగిన సాహసోపేత ఆపరేషన్లో అమెరికా సైన్యం సురక్షితంగా బయటకు తీసుకువచ్చింది. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ ఆపరేషన్ను ప్రశంసిస్తూ, మా సైన్యం అత్యంత ప్రమాదకర పరిస్థితుల్లో ఈ రక్షణ చర్యను విజయవంతంగా పూర్తి చేసింది. ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు అని పేర్కొన్నారు. వి గాట్ హిమ్! అంటూ ఆయన సోషల్ మీడియాలో స్పందించారు. ఇరాన్లోని పర్వత ప్రాంతాల్లో జరిగిన ఈ రక్షణ చర్యను ట్రంప్ చరిత్రలో అరుదైన సంఘటనగా అభివర్ణించారు. గాయాలపాలైన పైలట్ ప్రస్తుతం కోలుకుంటున్నాడని తెలిపారు. ఇక ఇజ్రాయెల్ కూడా ఈ ఆపరేషన్కు మద్దతుగా రహస్య సమాచారాన్ని అందించిందని సమాచారం. ఆ ప్రాంతంలో తమ దాడులను తాత్కాలికంగా నిలిపివేసి సహకరించినట్లు వెల్లడైంది. మరోవైపు ఈ ఆపరేషన్ సమయంలో అమెరికాకు మరింత నష్టం జరిగిందని ఇరాన్ పేర్కొంది. ఒక సీ-130 రవాణా విమానం, రెండు బ్లాక్హాక్ హెలికాప్టర్లు సహా పలు యుద్ధ వాహనాలను ధ్వంసం చేశామని ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ తెలిపింది. ఇప్పటివరకు ఈ యుద్ధంలో కనీసం ఏడు అమెరికా యుద్ధవిమానాలను కూల్చేశారని అంతర్జాతీయ మీడియా అంచనా వేస్తోంది. తాజా ఆరోపణలు నిజమైతే ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.
Etala Rajender : పార్టీ మార్పుపై క్లారిటీ ఇచ్చిన ఈటల
బీజేపీ పార్లమెంటు సభ్యుడు ఈటల రాజేందర్ పార్టీ మార్పుపై క్లారిటీ ఇచ్చారు.
4 Us Aircraft Destroyed : పెంటగాన్ గూబ గుయ్ Andhra Prabha News
4 Us Aircraft Destroyed : పెంటగాన్ గూబ గుయ్ Andhra Prabha
బాబు జగ్జీవన్ రాంకు బీఆర్ ఎస్ నేతల నివాళి
మోత్కూర్, ఆంధ్రప్రభ ; మోత్కూరు మున్సిపాలిటీ పరిధిలోని చెరువు కట్ట వద్ద మాజీ
Telangana : ఆ ఐదు గ్రామాలు మా కివ్వండి : తుమ్మల
కేంద్రమంత్రి అమిత్ షాకు తెలంగాణ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు లేఖ రాశారు
కడెంలో పూర్వ విద్యార్థుల అపూర్వ సమ్మేళనం
కడెం, ఆంధ్రప్రభ ; మండల కేంద్రమైన కడెంలో బృందావన్ రిసార్ట్ లో ఆదివారం
ఏఐ ఉచిత శిక్షణకు అనూహ్య స్పందన..
ఏఐ ఉచిత శిక్షణకు అనూహ్య స్పందన.. గంట రవికుమార్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సదస్సు…సదస్సులో
హోర్ముజ్ జలసంధిని దాటిన మరో భారత నౌక
పశ్చిమాసియాలో యుద్ధం జరుగుతున్న వేళ మరో గుడ్ న్యూస్ అందిం
పాలిటెక్నిక్ కళాశాలలో ‘పూర్వ విద్యార్థుల’ కోలాహలం!
పాలిటెక్నిక్ కళాశాలలో ‘పూర్వ విద్యార్థుల’ కోలాహలం! ఘనంగా గ్రాండ్ ఆలుమ్నీ మీట్ –
అమరావతి అభివృద్ధిని అడ్డుకున్న వైసీపీ…
అమరావతి అభివృద్ధిని అడ్డుకున్న వైసీపీ… ఇకనైనా రాజకీయ నాటకాలు ఆపాలిరైతుల హక్కుల పరిరక్షణకు
ఘనంగా బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు..
ఘనంగా బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు.. నేటి యువత బాబు జగ్జీవన్
కార్మికులకు ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలి..
ఆలేరు, ఆంధ్రప్రభ : భూమి లేని వ్యవసాయ కార్మికులకు ఏడాదికి 12,000 ఇందిరమ్మ
వైఎస్ జగన్ తో వివాదం తనకు రాజకీయంగా కలిసి రాలేదని డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు చెప్పారు
ఆదుకున్న క్లాసెన్, నితీశ్.. ఎస్ఆర్హెచ్ స్కోర్ ఎంతంటే..
హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 19వ సీజన్లో భాగంగా హైదరాబాద్లో ఉప్పల్ స్టేడియంలో జరుగుతున్న మ్యాచ్లో లోక్న సూపర్ జెయింట్స్ బౌలర్లు చెలరేగిపోయారు. లక్నో టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకోవడంతో బరిలోకి దిగిన సన్రైజర్స్ జట్టుకు దిగిన ఎస్ఆర్హెచ్ జట్టును షమీ కుదిపేశాడు. తొలి ఓవర్లో అభిషేక్ని, మూడో ఓవర్లో హెడ్ను ఔట్ చేశాడు. ఒక దశలో 26 పరుగులకే ఎస్ఆర్హెచ్ 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లోపడింది. ఈ దశలో జట్టును క్లాసెన్, నితీశ్ రెడ్డిలు ఆదుకున్నారు. వికెట్ని కాపాడుకుంటూనే.. పరుగులు రాబట్టారు. ఐదో వికెట్కి వీరిద్దరు కలిసి 116 పరుగులు జోడించారు. ఈ క్రమంలో ఇద్దరు హాఫ్ సెంచరీలు సాధించారు. ఈ భాగస్వామ్యానికి సిద్ధార్త్ బ్రేక్ వేశాడు. సిద్ధార్త్ బౌలింగ్లో నితీశ్ (56) ఔట్ అయ్యాడు. ఆ తర్వాత కొంత సమయానికే క్లాసెన్(62) కూడా పెవిలియన్ బాటపట్టాడు. ఆ తర్వాత వచ్చిన బ్యాటర్లు పెద్దగా రాణించలేకపోయారు. దీంతో ఎస్ఆర్హెచ్ 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 156 పరుగులు చేసింది. లక్నో బౌలింగ్లో షమీ, అవేశ్, ప్రిన్స్ చెరి రెండు, దిగ్వేశ్, సిద్ధార్త్ తలో వికెట్ తీశారు.
Video: Kiran Abbavaram Round Table Interview
The post Video: Kiran Abbavaram Round Table Interview appeared first on Telugu360 .
కలెక్టర్ను కలిసిన డీహెచ్పీఎస్ నేత
కరీమాబాద్, ఆంధ్రప్రభ : వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారదను డీహెచ్పీఎస్
Vemireddy : వైసీపీలో చేరబోం : వేమిరెడ్డి దంపతులు
తాము టీడీపిని వీడుతున్నట్లు వైసీపీ దుష్ప్రచారం చేస్తోందని వేమిరెడ్డి దంపతులు అన్నారు
బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా.. ఘన నివాళులు
బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా.. ఘన నివాళులు సెంట్రల్ ఎమ్మెల్యే బొండా
సామాన్య భక్తుడే ముఖ్యం… దుర్గమ్మ ఆలయ ఈవో వీకే శీనా నాయక్ విజయవాడ,
పారిశ్రామిక వేత్తలకు డైనమిక్ వేదిక.. ఫౌండర్స్ రూఫ్..
పారిశ్రామిక వేత్తలకు డైనమిక్ వేదిక.. ఫౌండర్స్ రూఫ్.. ఒకేవైదికపై ఫౌండర్స్, ఇన్వెస్టర్స్, క్రియేటర్స్ఒక
High Schools |పేద ప్రజల విద్యా దీపం ఎస్ కేపీవీ…
High Schools | పేద ప్రజల విద్యా దీపం ఎస్ కేపీవీ… ఎంపీ
నన్ను మెడలు పట్టి గెంటేశారు.. పార్టీలో మారే ప్రసక్తే లేదు: ఈటల
శామీర్పేట: మల్కాజ్గిరి ఎంపి ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను బిఆర్ఎస్ పార్టీలో చేరుతున్నట్లు వచ్చిన వార్తలను ఆయన ఖండించారు. శామీర్పేటలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ‘‘ఎలాంటి తప్పు చేయకపోయినా మెడలు పట్టి బయటకు గెంటేసిన బిఆర్ఎస్ పార్టీలోకి మళ్లీ వెళ్తున్నానని పిచ్చి ప్రచారాలు చేస్తున్న వారికి చెబుతున్నా.. పార్టీలు మారే పరిస్థితి లేదు. పార్టీలు మారడం అంటే దుస్తులు మార్చినంత సుంభం కాదు’’ అని అన్నారు. ‘‘నన్ను ఎన్నో అవమానాలకు గురి చేస్తూ రాత్రికి రాత్రే బిఆర్ఎస్ నుంచి బర్తరఫ్ చేశారు. అధికాల బలంతో వ్యక్తిగతంగానూ తీవ్ర ఇబ్బందులకు గురి చేశారు. ఇప్పుడేమో ఈటల పార్టీ మారుతున్నారని కరీంనగర్లో కొందరు పోస్టర్లు వేయడం, ఆరోపణలు చేయడం నాకు బాధ కలిగిస్తుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ పార్టీలు మారే పరిస్థితి రాదు’’ అని ఈటల పేర్కొన్నారు.
ఉరుసులో ఘనంగా బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు
కరీమాబాద్, ఆంధ్రప్రభ ; భారత ఉప ప్రధాని స్వర్గీయ బాబు జగ్జీవన్ రామ్
తాళ్ల పేట ముస్లిం మైనార్టీ నూతన కమిటీ ఎన్నిక
దండేపల్లి, ఆంధ్రప్రభ : దండేపల్లి మండలంలోని తాళ్లపేట ముస్లిం మైనార్టీ గ్రామ కమిటీని
కూతురు డైవర్స్కు తల్లిదండ్రుల సెలబ్రేషన్ #Divorce#DivorceCelebration#MeerutNews
ఐటీ, పారిశ్రామికరంగంలో తెలంగాణ అద్భుత ప్రగతి సాధించింది: కెటిఆర్
హైదరాబాద్: మాజీ సిఎం కెసిఆర్ నాయకత్వంలో ఆర్థిక వృద్ధిలో దేశానికి తెలంగాణ దిక్సూచి అని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ కొనియాడారు. తెలంగాణ ప్రస్థానం అంటే ఆత్మగౌరవం, ఆకాంక్ష అన్నారు. కొలంబియా బిజినెస్ స్కూలులో ఇండియా బిజినెస్ కాన్ఫరెన్స్ జరిగింది. ముఖ్య అతిథిగా కెటిఆర్ హాజరయ్యారు. తెలంగాణ సాధించిన అద్బుత ప్రగతిని వివరించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తాము అవకాశాల కోసం ఎదురు చూడలేదని, అద్భుతమైన పాలసీలు తయారు చేశామని తెలియజేశారు. మౌలిక సదుపాయాలు కల్పించామని, పెట్టుబడి దారుల్లో నమ్మకాన్ని కలిగించి వృద్ధిని సాధించామని, పదేళ్లలోనే తెలంగాణ సాధించిన ఆర్థిక ప్రగతి గర్వకారణమని ప్రశంసించారు. ఐటీ, పారిశ్రామికరంగంలో తెలంగాణ అద్భుత ప్రగతి సాధించిందని, ఐటీ ఎగుమతులు రూ.2.72 లక్షల కోట్లకు పెరగాయని కెటిఆర్ పేర్కొన్నారు. ఐటి ఉద్యోగుల సంఖ్య దాదాపు 10 లక్షలకు చేరుకుందని, హైదరాబాద్ గ్లోబల్ ఐటి దిగ్గజాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిందని అన్నారు. అతిపెద్ద క్యాంపస్ ను అమెజాన్ హైదరాబాద్ లో ఏర్పాటు చేసిందని, ఆవిష్కరణలకు చిరునామాగా తెలంగాణ మారిందని అన్నారు.
కేంద్ర మంత్రి అమిత్ షాకు.. తుమ్మల లేఖ.. దేని గురించంటే..
హైదరాబాద్: కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వర రావు లేఖ రాశారు. భద్రాచలం పక్కనున్న 5 గ్రామాలను తెలంగాణలో కలపాలని అందులో కోరారు. పాలనా సౌలభ్యం కోసం వీటిని భద్రాచలంలో కలపాలన్నారు. ఐదు గ్రామాలను కలిపితేనే గిరిజనుల సమస్యలు తొలగుతాయని పేర్కొన్నారు. ఈ పార్లమెంటు సమావేశాల్లోనే విలీనం బిల్లును ప్రవేశపెట్టేలా చూడాలని కోరారు.
కడపలో పల్లెవెలుగు బస్సు దగ్ధం… సురక్షితంగా బయటపడ్డ ప్రయాణికులు #Kadapa#RTCbus#BusFire#Vempalli
చెలరేగుతున్న లక్నో బౌలర్లు.. పెవిలియన్ కు క్యూ కట్టిన SRH బ్యాటర్లు
ఐపీఎల్ 2026లో భాగంగా హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం వేదికగా సన్ రైజర్స్ హైదరాబాద్, లక్నో సూపర్ గెయింట్స్ తలపడుతున్నాయి. ఈ మ్యాచ్ లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ కు దిగిన హైదరాబాద్ జట్టుకు ఆదిలోనే బిగ్ షాక్ తగిలింది. ఇన్నింగ్స్ ప్రారంభంలోనే ఓపెనర్లు అభిషేక్ శర్మ(0), ట్రావిస్ హెడ్(7)ల తోపాటు కెప్టెన్ ఇషాన్ కిషన్(1) కూడా ఔట్ అయ్యాడు. దీంతో 11 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన ఎస్ఆర్ హెచ్ కష్టాల్లో పడింది. అనంతరం క్రీజులోకి వచ్చిన లివింగస్టన్(14) కూడా ఎక్కువ సేపు క్రీజులో నిలువలేకపోయాడు. ప్రస్తుతం హైదరాబాద్ 9 ఓవర్లలో 31 పరుగులు చేసింది. క్రీజులో క్లాసెస్(5), నితీష్ కుమార్ రెడ్డి(3)లు ఉన్నారు.
Us Pilot Rescued : అమెరికా ఫైలట్ సేఫ్ Andhra Prabha News
Us Pilot Rescued : అమెరికా ఫైలట్ సేఫ్ Andhra Prabha News
నాలుగు వికెట్లు కోల్పోయి.. కష్టాల్లో సన్రైజర్స్
హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్లో భాగంగా రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియం వేదికగా లక్నో సూపర్ జెయింట్స్తో జరుగుతున్న మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు కష్టాల్లో పడింది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన లక్నో.. తొలుత బౌలింగ్ చేసేందుకు ముందుకొచ్చింది. దీంతో తొలుత బ్యాటింగ్కు దిగిన ఎస్ఆర్హెచ్ జట్టుకు మహ్మద్ షమీ షాక్ మీద షాక్ ఇచ్చాడు. షమీ వేసిన మొదటి ఓవర్ చివరి బంతికి అభిషేక్ శర్మ డకౌట్ అయ్యాడు. ఆ తర్వాత షమీ వేసిన మూడో ఓవర్ తొలి బంతికి ట్రావిస్ హెడ్(7) పెవిలియన్ చేరాడు. ఇక కెప్టెన్ ఇషాన్ కిషన్(1) కూడా ప్రిన్స్ యాదవ్ బౌలింగ్లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఈ దశలో లివింగ్స్టోన్ జట్టును ఆదుకొనే ప్రయత్నం చేశాడు. కానీ, దిగ్వేష్ బౌలింగ్లో లివింగ్స్టోన్(14) కీపర్ రిషబ్ పంత్కి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం 8 ఓవర్లు ముగిసేసరికి ఎస్ఆర్హెచ్ 4 వికెట్ల నష్టానికి 29 పరుగులు చేసింది. క్రీజ్లో క్లాసెన్(4), నితీశ్(2) ఉన్నారు.
Adivi Sesh’s Dacoit Trailer Strikes Hard
Adivi Sesh commands a massive following not only in Telugu states but across the Hindi belt as well, thanks to the sensational success of his Pan-India blockbuster Major. Now, he is gearing up for another nationwide outing with Dacoit, slated for release on the 10th of this month. After the teaser, songs, and posters made […] The post Adivi Sesh’s Dacoit Trailer Strikes Hard appeared first on Telugu360 .
Will Vijay’s Nominations Be Valid After Affidavit Discrepancies?
Actor-turned-politician Vijay is facing scrutiny over discrepancies in his nomination affidavits for the Perambur and Tiruchi East constituencies in the Tamil Nadu Assembly elections. Election officials flagged variations between the two filings. His declared assets differ across documents. In one affidavit, he reported assets worth around ₹404 crore. In the revised details, the figure crosses […] The post Will Vijay’s Nominations Be Valid After Affidavit Discrepancies? appeared first on Telugu360 .
పల్లెవెలుగు బస్సులో మంటలు.. తప్పిన ప్రాణనష్టం
అమరావతి: కడప జిల్లా వేంపల్లి మండలం వీరన్న గట్టపల్లె వద్ద పెను ప్రమాదం తప్పింది. విద్యుత్ వైర్లు తాకడంతో పల్లెవెలుగు బస్సులో మంటలు చెలరేగాయి. వెంటనే అప్రమత్తమై 21 మంది ప్రయాణికులు దిగిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని.. అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అందరూ సురక్షితంగా ఉన్నారని వారంతా ఊపిరి పీల్చుకున్నారు.
Chandrababu Naidu Orders Crackdown on Illegal Entry of Fishermen
Andhra Pradesh Chief Minister N. Chandrababu Naidu has issued strict instructions to officials to curb the illegal entry of Tamil Nadu fishermen into the state’s coastal waters. The move comes amid rising tension in Nellore and Tirupati districts where local fishermen have raised serious concerns. The Chief Minister made it clear that such intrusions will […] The post Chandrababu Naidu Orders Crackdown on Illegal Entry of Fishermen appeared first on Telugu360 .
భారీ బందోబస్తుతో మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక
భారీ బందోబస్తుతో మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక చైర్మన్ వైస్ చైర్మన్
బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి బాబు జగ్జీవన్ రామ్…
బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి బాబు జగ్జీవన్ రామ్… 299వ డివిజన్ కాంగ్రెస్
దళితుల గొంతుకగా నిలిచిన మహానుభావుడు జగ్జీవన్ రామ్
దళితుల గొంతుకగా నిలిచిన మహానుభావుడు జగ్జీవన్ రామ్ స్టేషన్ ఘన్ పూర్, ఆంధ్రప్రభ
అంచలంచెలుగా ఎదిగిన బీజేపీ జన సంగ్ నుండి బీజేపీ వరకు..
అంచలంచెలుగా ఎదిగిన బీజేపీ జన సంగ్ నుండి బీజేపీ వరకు.. వికారాబాద్, ఆంధ్రప్రభ
IPL Cricket |మూడు వికెట్లు కోల్పోయిన హైదరాబాద్ జట్టు
IPL Cricket | మూడు వికెట్లు కోల్పోయిన హైదరాబాద్ జట్టు IPL Cricket
ఓటును దుర్వినియోగం చేయవద్దు… అంబేద్కర్ సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు అర్ల రమేష్ కడెం,
ఉచిత ప్రయాణం.. మహిళలకు ఇబ్బందుల ప్రయాణమా?
మేడ్చల్, ఆంధ్రప్రభ : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న “మహాలక్ష్మి” పథకం
సీఎం రేవంత్ రెడ్డి సభను విజయవంతం చేయాలి: సతీష్ రెడ్డి
కడెం, ఆంధ్రప్రభ : ఆదిలాబాద్ జిల్లా బజార్ హత్నూర్ మండలం పిప్రి గ్రామంలో
విద్యుత్ తీగలు తగిలి మేకల కాపరి మృతి..
విద్యుత్ తీగలు తగిలి మేకల కాపరి మృతి.. యర్రావారిపాలెం ఆంధ్రప్రభ : మండల
ఐపిఎల్ 2026: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న లక్నో
హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్లో భాగంగా రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియం వేదికగా..సన్రైజర్స్ హైదరాబాద్తో జరుగుతున్న మ్యాచ్లో లక్నో సూపర్ జెయింట్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. కోల్కతాతో జరిగిన మ్యాచ్లో ఘన విజయం సాధించిన సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు.. ఈ మ్యాచ్లోనూ అదే జోరును కొనసాగించాలని భావిస్తోంది. ఇక తొలి మ్యాచ్లో ఓటమిపాలైన లక్నో జట్టు ఈ మ్యాచ్ విజయంతో ఖాతా తెరవాలని అనుకుంటోంది. ఈ మ్యాచ్లో లక్నో ఒక మార్పు చేసింది. అన్రిచ్ నోర్జే స్థానంలో మణిమరన్ సిద్ధార్త్ని జట్టులోకి తీసుకుంది. సన్రైజర్స్ రెండు మార్పులు చేసింది. లివింగ్స్టోన్, హర్షల్ పటేల్లు జట్టులోకి వచ్చారు. తుది జట్లు: ఎస్ఆర్హెచ్: ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్(కెప్టెన్/కీపర్), హెన్రిచ్ క్లాసెన్, లైమ్ లివింగ్స్టోన్, అనికెత్ వర్మ, నితీశ్ కుమార్ రెడ్డి, హర్ష్ దూబె, శివంగ్ కుమార్, హర్షల్ పటేల్, జయదేవ్ ఉనద్కట్. ఎల్ఎస్జి: మిచెల్ మార్ష్, రిషబ్ పంత్(కెప్టెన్/కీపర్), ఐడెన్ మార్క్రమ్, నికోలస్ పూరన్, అబ్దుల్ సమాద్, ముకుల్ చౌదరి, మణిమరన్ సిద్ధార్త్, అవేశ్ ఖాన్, మహ్మద్ షమీ, దిగ్వేష్ సింగ్ రాఠీ, ప్రిన్స్ యాదవ్.
అట్టడుగు వర్గాల అభ్యున్నతే కూటమి ధ్యేయం…
అట్టడుగు వర్గాల అభ్యున్నతే కూటమి ధ్యేయం… ఘనంగా బాబు జగజ్జీవన్ రామ్ 119వ
Mehreen Kaur Pirzada|పంజాబీ చిన్నది.. భల్లే భల్లే..
Mehreen Kaur Pirzada| పంజాబీ చిన్నది.. భల్లే భల్లే.. ఆంధ్రప్రభ వెబ్డెస్క్ :
చిరువ్యాపారుల కోసం 5 కిలోల భారత్ గ్యాస్ సిలెండర్లు..
చిరువ్యాపారుల కోసం 5 కిలోల భారత్ గ్యాస్ సిలెండర్లు.. భవానీ గ్యాస్ అధినేత
అణగారిన వర్గాల అభ్యున్నతికి పాటుపడిన సంఘ సంస్కర్త…
అణగారిన వర్గాల అభ్యున్నతికి పాటుపడిన సంఘ సంస్కర్త… మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వర
సాంఘిక సంక్షేమ స్ఫూర్తి ప్రదాత..
సాంఘిక సంక్షేమ స్ఫూర్తి ప్రదాత.. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతిగా ఆయన సేవలు
జగ్జీవన్ రామ్ సేవలు మరువలేనివి: మాజీ ఎమ్మెల్యే ఆనంద్
వికారాబాద్, ఆంధ్రప్రభ : అణగారిన వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన గొప్ప సంఘ
చలో.. ఆకివీడు పిలుపుతో అప్రమత్తమైన పోలీస్ యంత్రాంగం..
చలో.. ఆకివీడు పిలుపుతో అప్రమత్తమైన పోలీస్ యంత్రాంగం.. ఆకివీడు, ఆంధ్రప్రభ : ఆకివీడు
జుక్కల్ (కామారెడ్డి), ఆంధ్రప్రభ : అందరికీ సామాజిక న్యాయం అందించాలన్నా ఉద్దేశ్యంతో నిరంతరంగా
మాధాపూర్లో ఘోర రోడ్డు ప్రమాదం డీసీఎం ఢీకొట్టి మహిళ మృ*తి #MadhapurAccident#HyderabadNews
పవన్ మాజీ భార్యపై అసభ్య కామెంట్స్.. ఆరుగురు అరెస్ట్
అంధ్రప్రదేశ్ డిప్యూటీ సిఎం పవన్కల్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్పై సోషల్ మీడియలె అసభ్యకర కామెంట్లు చేసిన ఆరుగురిని అరెస్ట్ చేశారు. సోషల్మీడియాలో రేణు దేశాయ్ చాలా యాక్టివ్ా ఉంటారు. తన గురించి.. తన పిల్లల గురించి.. పలు సామాజిక అంశాల గురించి ఆమె సోషల్మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంటారు. అయితే పలు సందర్భాల్లో ఆమెపై ట్ర్రోల్స్, అసభ్యకర కామెంట్లు వస్తుంటాయి. తాజాగా రేణు దేశాయ్పై అసభ్యకర సపదజాలంతో దూషించిన ఆరుగురిని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ విషయాన్ని ఓ వీడియో ద్వారా రేణు దేశాయ్ వెల్లడించారెు. పోలీసులకు ఆమె కృతజ్ఙతలు తెలియజేశారు. కొన్ని రోజుల క్రితం రేణు దేశాయ్ వీధి కుక్కల గురించి ఓ వీడియో పోస్ట్ చేశారు. వీధి కుక్కలను చంపడంపై ఆమె మండిపడ్డారు. 100 కుక్కల్లో 10 పిచ్చివి ఉంటాయని.. మిగితా 90 కుక్కలు మంచివి ఉంటాయని పేర్కొన్నారు. ఆ 10 కుక్కల కోసం మిగితా 90 కుక్కల్ని చంపకూడదని ఆమె అన్నారు. దీంతో ఆమెపై కొందరు నెటిజన్లు బూతులతో రెచ్చిపోయారు.
Chandrababu : చంద్రబాబు హింట్ ఇచ్చారుగా.. ఇక సర్దుకోండి సార్లూ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టంగా చెప్పేశారు
ఆకివీడులో విచిత్ర ఘటన ఆకివీడు, ఆంధ్రప్రభ : ఆకివీడు పట్టణంలో ఒక విచిత్ర
దెబ్బ తిన్న పంటలను పరిశీలించిన తెరాస నాయకులు
బోధన్, ఆంధ్రప్రభ ; అకాల వర్షానికి దెబ్బతిన్న పంట పొలాలను బోధన్ మాజీ
సామాజిక న్యాయ సాధనకు జగ్జీవన్ రాం కృషి
సామాజిక న్యాయ సాధనకు జగ్జీవన్ రాం కృషి ఉమ్మడి మెదక్ ప్రతినిధి, ఆంధ్రప్రభ
నాదర్ గుల్ లో మంత్రి పొంగులేటి కొడుకు కబ్జాలు: హరీష్ రావు
కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి హరీష్ రావు మరోసారి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఆదివారం తెలంగాణ భవన్ లో హరీష్ రావు మీడియాతో మాట్లాడుతూ.. కెసిఆర్ భూములను రక్షిస్తే, రేవంత్ ప్రభుత్వం వాటిని భక్షిస్తోందని ఫైరయ్యారు. హైదరాబాద్ నడిబొడ్డున రూ.7 వేల కోట్ల రూపాయల భూస్కాంకు తెరలేపారని.. దళితులు, బలహీన వర్గాల భూములు గద్దల్లా తన్నుకుపోతున్నారని తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లోనే మంత్రి పొంగులేటి కొడుకు కబ్జాలు చేయడం మొదలు పెట్టాడు. నాదర్ గుల్ భూముల్లో పొంగులేటి కొడుకు ఫెన్సింగ్ వేసి కబ్జా చేశాడు. హైదరాబాద్లోని లచ్చమ్మ కుంటను బడాబాబులు కబ్జా చేస్తుంటే హైడ్రా కమిషనర్ రంగనాథ్ కళ్ళు మూసుకున్నాడు. ఆ చెరువు కబ్జా దగ్గరికి నువ్వు పోతావా? మేము పోయి చూపించాలా?. పేదోళ్లను మాత్రమే అరెస్టులు చేస్తారా?.. బడాబాబులను అరెస్ట్ చేయడానికి రంగనాథ్కు చేతకావడం లేదా? అంటూ హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఘనంగా డా. బాబు జగ్జీవన్ రామ్ 119వజయంతి వేడుకలు
ఘనంగా డా. బాబు జగ్జీవన్ రామ్ 119వజయంతి వేడుకలు బెజ్జంకి, ఆంధ్రప్రభ :
వడ్ల కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలి
వడ్ల కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలి మర్రిగూడ, ఆంధ్రప్రభ : మండలంలోని వరి
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ నిధులతో ఊట్కూర్ పట్టణ అభివృద్ధి.
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ నిధులతో ఊట్కూర్ పట్టణ అభివృద్ధి. ఊట్కూర్, ఆంధ్రప్రభ :
కేసీఆర్ క్యాంప్ కార్యాలయం పై దాడి పట్ల ఖండన
కేసీఆర్ క్యాంప్ కార్యాలయం పై దాడి పట్ల ఖండన ఆలేరు, ఆంధ్రప్రభ :
హైకోర్టు నిర్మాణం దేశంలో అత్యుత్తమంగా నిలుస్తుంది: జస్టిస్ సూర్యకాంత్
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన హైకోర్టు జోన్-2 నిర్మాణాలు గొప్పగా నిలిచిపోతాయని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ తెలిపారు. ఇప్పుడు చేపడుతున్న హైకోర్టు నిర్మాణం దేశంలో అత్యుత్తమంగా నిలుస్తుందని అన్నారు. హైకోర్టు జోన్-2 భవన నిర్మాణ పనులకు సిజెఐ జస్టిస్ సూర్యకాంత్ శంకుస్థాపన చేశారు. శంకుస్థాపన కార్యక్రమంలో సిఎం రేవంత్ రెడ్డి, ఐఎఎస్, ఐపిఎస్ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్ లో ఆయన మాట్లాడారు. జోన్-2 తన మనసుకు చాలా నచ్చిందని, హైకోర్టు జోన్-2 కోసం 100 ఎకరాలు కేటాయించడం సంతోషం అని హైకోర్టు నిర్మాణ పనులు చేపడుతున్న ప్రభుత్వానికి సిజెఐ అభినందనలు తెలియజేశారు. దాదాపు 23 ఏళ్ల సుదీర్ఘ కాలంగా న్యాయ వ్యవస్థలో పనిచేస్తున్నానని, ఇప్పటికే హై కోర్టు జోన్-1 భవన కాంప్లెక్స్ నిర్మాణంలో ఉందని అన్నారు. ఇప్పుడున్న హై కోర్టు ప్రస్తుత అవసరాలకు సరిపోవడం లేదని, జడ్జిల నివాస సముదాయాల్లో కార్యకలాపాలు నడుస్తూనే ఉంటాయని అన్నారు. కోర్టులో జరిగే ప్రోసీడింగ్స్ ప్రజలకు విజిబుల్ జ్యుడిషియరీ, కోర్టు గది వెనక మరో ప్రపంచం ఉంటుందని సిజెఐ జస్టిస్ సూర్యకాంత్ పేర్కొన్నారు.
Post-mortem | కారు ఢీ… Post-mortem | మొవ్వ – ఆంధ్రప్రభ :
అక్క ఆర్మీ... చెల్లి నేవీ! #IndianArmy #IndianNavy #WomenInForces #SuccessStory
Pawan Kalyan : రేపు తమిళనాడులో పవన్ ప్రచారం
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ రేపు తమిళనాడు ఎన్నికల ప్రచారానికి వెళ్లనున్నారు
దేశ గమనాన్ని మార్చిన మహోన్నత నాయకుడు…
దేశ గమనాన్ని మార్చిన మహోన్నత నాయకుడు… జగ్జీవన్ రామ్ 108వ జయంతి వేడుకలు
అనాజీపురంలో బైక్ ని ఢీకొట్టిన కారు
అనాజీపురంలో బైక్ ని ఢీకొట్టిన కారు మోత్కూరు, ఆంధ్రప్రభ ; యాదాద్రి భువనగిరి
కయాదు లోహర్, టొవినో థామస్ 'పళ్లిచట్టంబి' ట్రైలర్ రిలీజ్
మలయాళ హీరో టొవినో థామస్, యంగ్ బ్యూటీ కయాదు లోహర్ జంటగా నటించిన పిరియాడిక్ డ్రామా పళ్లిచట్టంబి. 1950లో కేరళలో జరిగిన సంఘటనల ఆధారంగా ఈ మూవీని తెరకెక్కించారు. తాజాగా ఈ మూవీ ట్రైలర్ ను మేకర్స్ విడుదల చేశారు. నౌఫల్, బ్రిజీష్, చాణక్య, చైతన్య, చరణ్ నిర్మించిన ఈ మూవీ ట్రైలర్ ఆకట్టుకుంటోంది. డీజో జోస్ ఆంటోనీ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఏప్రిల్ 10న మలయాళం, తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ భాషల్లో గ్రాండ్ గా విడుదల కానుంది.
Nirmal |బీఆర్ఎస్ మద్దతుతో చైర్మన్ పీఠం కైవసం
Nirmal | బీఆర్ఎస్ మద్దతుతో చైర్మన్ పీఠం కైవసం Nirmal | ఆంధ్రప్రభ
జానకంపేట్ లో ఘనంగా బాబు జాగ్జీవన్ రాం జయంతి
ఎడపల్లి, ఆంధ్రప్రభ ; ఎడపల్లి మండలం జాన్కంపేట్ గ్రామంలో ఆదివారం స్వాతంత్ర సమరయోధుడు
వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు
Uppal Stadium |నేడు లఖ్నవూ, హైదరాబాద్ ఢీ
Uppal Stadium | నేడు లఖ్నవూ, హైదరాబాద్ ఢీ Uppal Stadium |

32 C