Pic Talk: Vaani Kapoor in a Bikini
Bollywood beauty Vaani Kapoor is open to glamorous roles. The actress hasn’t scored a big hit but she has been associated with some of the top production houses. From sizzling in a bikini to slipping into the best modern looks, Vaani Kapoor looks stunning on screen. The actress posted several pictures in a two-piece bikini […] The post Pic Talk: Vaani Kapoor in a Bikini appeared first on Telugu360 .
క్రికెట్లో ప్రకాశం పటిమ… ఏసీఏ సెంట్రల్ జోన్ వన్డే కిరీటం కైవసం…ఫైనల్ లీగ్
తిరుమలలో భక్తుల రద్దీ ఎలా ఉందంటే?
తిరుపతి: తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో భారీగా భక్తుల రద్దీ కొనసాగుతుంది. తిరుమల వెంకన్నను దర్శించుకునేందుకు మంగళవారం అధిక సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. ఈ క్రమంలో వెంకన్న సర్వదర్శనం కోసం వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్ట్మెంట్లు నిండి కృష్ణ తాజ్ గెస్ట్ హౌస్ వరకు భక్తులు క్యూలైన్లో వేచి ఉన్నారు. దీంతో టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల నుంచి 15 గంటల సమయం పడుతుంది. ఇక, సోమవారం తిరుమల వెంకన్నను 81,483 మంది భక్తులు దర్శించుకున్నారు. ఇందులో 30,777 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించుకున్నారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.5.12 కోట్లుగా ఉన్నట్లు టిటిడి అధికారులు వెల్లడించారు.
Indians |పశ్చిమాసియా యుద్ధంపై…
Indians | పశ్చిమాసియా యుద్ధంపై… Indians | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: పశ్చిమాసియాలో
Social media |‘దురంధర్’పై సరిహద్దులు దాటి చర్చలు – నిజం ఎంత?
Social media | ‘దురంధర్’పై సరిహద్దులు దాటి చర్చలు – నిజం ఎంత?
నూతన నిర్మల్ డీసీసీ నేతలకు సన్మానం…
నూతన నిర్మల్ డీసీసీ నేతలకు సన్మానం… కడెం, ఆంధ్రప్రభ : కడెం మండల
West Asia | 15మంది ఇరాన్ మద్దతుదారులు మృతి
West Asia | 15మంది ఇరాన్ మద్దతుదారులు మృతి West Asia |
100% exemption|ఈవీ వాహనాలకు భారీ డిస్కౌంట్
100% exemption| ఈవీ వాహనాలకు భారీ డిస్కౌంట్ 100% exemption | కొనుగోలుకు
Andhra Prabha Smart Edition |TS|మతం మారితే/జీవన్రెడ్డి
ఆంధ్రప్రభ స్మార్ట్ ఎడిషన్ 24-03-2026, 4.00PM ts మతం మారితే ఎస్సీ
మున్సిపల్ ఉన్నత పాఠశాలలో ప్రవేశాలు.. హెడ్మాస్టర్ రాజేశ్వరరావు
విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని శివానగర్ మున్సిపల్ ఉన్నత పాఠశాలలో 2026-27 సంవత్సరమునకు నూతనంగా విద్యార్థుల ప్రవేశాలకు ఒకటవ తరగతి నుండి పదవ తరగతి వరకు ప్రవేశాలు పొందవచ్చునని ఉన్నత పాఠశాల హెడ్మాస్టర్ రాజేశ్వరరావు, ప్రాథమిక పాఠశాల హెడ్మాస్టర్ కృష్ణవేణి తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు పాఠశాలలో చదువుతోపాటు అన్ని వసతులను కల్పించడం జరిగిందని, తల్లిదండ్రులు గమనించి ఇటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ప్రభుత్వం ద్వారా ఉచిత మధ్యాహ్న భోజనం, యూనిఫారంలు బూట్లు, పుస్తకాలు, నోర్సులు అందించడం […] The post మున్సిపల్ ఉన్నత పాఠశాలలో ప్రవేశాలు.. హెడ్మాస్టర్ రాజేశ్వరరావు appeared first on Visalaandhra .
అసెంబ్లీలో బిజెపిపై మంత్రి సీతక్క ఫైర్
బిజెపిపై మంత్రి సీతక్క ఫైర్ అయ్యారు. మంగళవారం అసెంబ్లీ సమావేశాల సందర్భంగా శాసనసభలో మంత్రి సీతక్క మాట్లాడుతూ.. గత పదేళ్లుగా వికలాంగులు, వితంతువుల పెన్షన్లు పెంచని బిజెపి.. బడా పారిశ్రామికవేత్తలకే రూ.16 లక్షల కోట్ల రుణమాఫీ చేసిందని, రైతులను విస్మరించిందని సీతక్క ధ్వజమెత్తారు. రాష్ట్రం నుంచి ఎనిమిది మంది బిజెపి ఎంపీలు ఉన్నా నిధులు తేవడంలో విఫలమయ్యారని, కేంద్రం సహకరించకున్నా తాము ఆరు గ్యారెంటీలను, ఉచిత విద్యుత్, సన్నబియ్యం బోనస్ వంటి పథకాలను అమలు చేస్తున్నామని అన్నారు. కో టి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని, ఇప్పటికే 4.70 లక్షల మంది మహిళలు వ్యాపారాలు ప్రారంభించారని మంత్రి తెలిపారు. MGNREGS లో కేంద్రం తెచ్చిన మార్పుల వల్ల పని దినాలు తగ్గి రాష్ట్రంపై భారం పడుతోందని, చట్టం నుంచి మహాత్మా గాంధీ పేరును తొలగించడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. గాంధీజీని చంపిన గాడ్సేకు RSS తో సంబంధం లేదా అని ప్రశ్నిస్తూ, విభజన హామీలు నెరవేర్చకుండా ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తే ఉపయోగం లేదని సీతక్క ఎద్దేవా చేశారు.
Andhra Pranbha Smart Edition |AP| జల్జీవన్/సుప్రీం తీర్పు
ఆంధ్రప్రభ స్మార్ట్ ఎడిషన్ 24-03-2026, 4.00PM ap జల్జీవన్ మిషన్.. కేంద్రంతో
ఆర్డీటీకీ ఎఫ్.సి.ఆర్.ఏ పునరుద్ధరణ
విశాలాంధ్ర- ఉరవకొండ (అనంతపురం జిల్లా) : జిల్లా ప్రజలకు గొప్ప శుభవార్త వచ్చింది. ఆర్డీటీ (రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్)కి ఎఫ్.సి.ఆర్.ఏ పునరుద్ధరణ చేశామని కేంద్రం నుంచి రాష్ట్ర ఆర్థిక, ప్రణాళిక, వాణిజ్య పన్నులు మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ తీపి కబురు అందించింది. ఈ మేరకు మంగళవారం ఉదయం రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి కి కేంద్రం నుంచి ఫోన్ ద్వారా ఆర్డీటీకీ ఎఫ్.సి.ఆర్.ఏ పునరుద్ధరణ చేయడం జరిగిందని సమాచారం వచ్చింది. ఈ […] The post ఆర్డీటీకీ ఎఫ్.సి.ఆర్.ఏ పునరుద్ధరణ appeared first on Visalaandhra .
క్షయ రహిత సమాజం కోసం సమష్టి కృషి..
క్షయ రహిత సమాజం కోసం సమష్టి కృషి.. జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాదికారి
After the release of Dhurandhar, Aditya Dhar has emerged as the most discussed director and Dhurandhar: The Revenge kept him in the top slot. The entire Bollywood and Indian cinema is amazed with his work and the film is having a dream run across the globe in all the languages. Even before the film completed […] The post What Next Aditya Dhar? appeared first on Telugu360 .
బుచ్చయ్యపల్లి అంగన్వాడీలో చిన్నారులకు అక్షరాభ్యాసం
బెల్లంపల్లి, ఆంధ్రప్రభ : బెల్లంపల్లి మండలంలోని బుచ్చయ్యపల్లి అంగన్వాడీ కేంద్రంలో మంగళవారం చిన్నారులకు
அமைச்சர் முத்துசாமி பரிசுப் பெட்டகம் வழங்கும் வீடியோ... 2023ல் எடுக்கப்பட்டது தற்போது வைரலாகிறது
அமைச்சர் முத்துசாமி 2023ஆம் ஆண்டு பரிசுப் பெட்டகம் வழங்கும் வீடியோ, தேர்தல் தேதி அறிவிப்புக்குப் பிறகு தவறான தகவலுடன் வைரலாகிறது.
ఏప్రిల్ 1 నుంచి రైల్వే కొత్త నిబంధనలు.. ప్రయాణికులకు ఊరట..
భారతీయ రైల్వే శాఖ ప్రయాణికులకు కీలకమైన అప్డేట్ ఇచ్చింది. టికెట్ల రద్దు, బోర్డింగ్ స్టేషన్ మార్పునకు సంబంధించి నిబంధనలను సవరించింది. టికెట్ల బ్లాక్ మార్కెటింగ్లో దళారుల దందాకు అడ్డుకట్ట వేయడంతో పాటు ప్రయాణికులకు మరింత సౌలభ్యం కల్పించడమే లక్ష్యంగా ఈ మార్పులు చేసినట్టు రైల్వే శాఖ వెల్లడించింది. ఈ కొత్త నిబంధనలు ఏప్రిల్ 1 నుంచి 15 మధ్య దశలవారీగా అమల్లోకి రానున్నాయి.టికెటింగ్ విధానంలో దళారులు చేస్తున్న మోసాలను అరికట్టేందుకే రిఫండ్ నిబంధనలను కఠినతరం చేసినట్లు రైల్వే […] The post ఏప్రిల్ 1 నుంచి రైల్వే కొత్త నిబంధనలు.. ప్రయాణికులకు ఊరట.. appeared first on Visalaandhra .
సర్వర్లలో సాంకేతిక లోపం… తెలంగాణలో నిలిచిపోయిన రిజిస్ట్రేషన్ల ప్రక్రియ
తెలంగాణ రాష్ట్రంలో మంగళవారం ఉదయం నుంచి రిజిస్ట్రేషన్ల ప్రక్రియ నిలిచిపోయింది. ప్రధాన సర్వర్లలో సాంకేతిక సమస్యల కారణంగా రాష్ట్రవ్యాప్తంగా రిజిస్ట్రేషన్ల ప్రక్రియకు ఆటంకం ఏర్పడింది. స్లాట్ బుకింగ్, చలాన్ల చెల్లింపులు పూర్తిగా ఆగిపోయాయి. స్లాట్ బుక్ చేసుకున్నవారు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.స్లాట్ బుకింగ్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఈ-కేవైసీ ప్రక్రియతో పాటు అన్ని కార్యకలాపాలు నిలిచిపోయాయి. భూబదలాయింపు రిజిస్ట్రేషన్లు నిలిచిపోవడంతో వినియోగదారులు అవస్థలు పడుతున్నారు.స్లాట్లు బుక్ చేసుకున్నవారు, కొనుగోలుదారులు, విక్రేతలు ఉదయం నుంచి రిజిస్ట్రేషన్ […] The post సర్వర్లలో సాంకేతిక లోపం… తెలంగాణలో నిలిచిపోయిన రిజిస్ట్రేషన్ల ప్రక్రియ appeared first on Visalaandhra .
జాబ్ క్యాలెండర్పై తీవ్రస్థాయిలో షర్మిల విమర్శలు
ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల, రాష్ట్ర ప్రభుత్వం ఉగాది నాడు విడుదల చేసిన జాబ్ క్యాలెండర్పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. కొండంత రాగం తీసి కూసింత పాట పాడినట్లుగా ఈ క్యాలెండర్ ఉందని, ఇది యువతను మోసం చేయడమేనని ఆమె ఆరోపించారు. జాబ్ క్యాలెండర్ పేరుతో నిరుద్యోగులను నిరాశపరిచారని అన్నారు.రాష్ట్రవ్యాప్తంగా 1.80 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉంటే, కేవలం 10 వేల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇవ్వడం యువతకు అన్యాయం చేయడమేనని షర్మిల పేర్కొన్నారు. […] The post జాబ్ క్యాలెండర్పై తీవ్రస్థాయిలో షర్మిల విమర్శలు appeared first on Visalaandhra .
Sri leela |ఫామ్ లోకి వచ్చేది ఎప్పుడు..?
Sri leela | ఫామ్ లోకి వచ్చేది ఎప్పుడు..? Sri leela |
శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవానికి సిద్ధం…
శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవానికి సిద్ధం… అనూష ప్రాజెక్ట్స్ నిర్వాణలో ఘనంగా సీతారాముల
ప్రభుత్వ ఉద్యోగులకు ఆ వాహనాలపై 20శాతం డిస్కౌంట్: పొన్నం
ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. ఈవీ వాహనాల కొనుగోలుపై ప్రభుత్వ ఉద్యోగులకు 20 శాతం డిస్కౌంట్ ఇవ్వనున్నట్లు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. దేశంలోనే తొలిసారిగా ప్రభుత్వ ఉద్యోగుల కోసం ఎలక్ట్రిక్ వాహన కంపెనీలతో నేరుగా చర్చలు జరిపి ప్రత్యేక డిస్కౌంట్లు ఖరారు చేశామని చెప్పారు. ఈ పథకం ద్వారా 5 లక్షల మందికి పైగా ప్రభుత్వ ఉద్యోగాలకు లబ్ధి చేకూరనున్నట్లు తెలిపారు. ఒక్కో కుటుంబానికి సుమారు రూ.4 లక్షల వరకు ఆదా అయ్యే అవకాశం ఉందన్నారు. ఇది కేవలం సబ్సిడీ మాత్రమే కాదు. మహీంద్రా ఎలక్ట్రిక్, ఓలా ఎలక్ట్రిక్, ఏథర్ ఎనర్జీ, గ్రావ్టన్ మోటార్స్ వంటి కంపెనీలతో నేరుగా చర్చలు జరిపి తీసుకున్న నిర్ణయం. ఇప్పటికే 100శాతం రోడ్డు టాక్స్, రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపు అమల్లో ఉంది. ఇకపై ప్రభుత్వ అవసరాల కోసం కూడా ఎలక్ట్రిక్ వాహనాలనే వినియోగిస్తాం. పరిశుభ్రమైన గాలి, తక్కువ ఇంధన ఖర్చులు, భవిష్యత్తు అవసరాల కోసం మెరుగైన సేవలు అందించాలనేదే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యం అని మంత్రి పొన్నం పేర్కొన్నారు.
HYD |నోటీసులపై స్పందించిన దానం నాగేందర్
HYD | నోటీసులపై స్పందించిన దానం నాగేందర్ HYD | ఆంధ్రప్రభ, వెబ్
ఉరుసు చెరువు ప్రాంగణంలో హరితహారం
ఉరుసు చెరువు ప్రాంగణంలో హరితహారం ప్రజా పాలన. ప్రగతి ప్రణాళిక లో భాగంగా
Digital Deals: Doors Closed for 2026 Indian Films
The digital platforms have been investing big money on Indian films. But with hundreds of films under making in various regional languages apart from Hindi, it has been tough for the digital giants like Netflix and Amazon Prime to acquire the OTT rights of all the super hit films. 2026 is a year packed with […] The post Digital Deals: Doors Closed for 2026 Indian Films appeared first on Telugu360 .
నిస్వార్థంగా పనిచేసే ఏకైక సంస్థ బీజేపీ…
నిస్వార్థంగా పనిచేసే ఏకైక సంస్థ బీజేపీ… ఓటరు జాబితాయే మన బ్రహ్మాస్త్రం.. దొంగ
దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్.. భారత జట్టు ప్రకటన
న్యూఢిల్లీ: భారత మహిళల జట్టు త్వరలో దక్షిణాఫ్రికాలో పర్యటించనుంది. సఫారీలతో టీమిండియా ఐదు మ్యాచ్ల T20I సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్ కోసం BCCI (భారత క్రికెట్ నియంత్రణ మండలి) భారత జట్టును ప్రకటించింది. హర్మన్ప్రీత్ కౌర్ సారథ్యం వహించనుండగా.. సీనియర్ ప్లేయర్లు స్మృతి మంధాన, షఫాలీ వర్మ, జెమీమా రోడ్రిగ్స్ లు జట్టులో చోటు దక్కించుకున్నారు. ఇటీవల జరిగిన WPL (మహిళల ప్రీమియర్ లీగ్) సీజన్లో మంచి ప్రదర్శనతో అందరినీ ఆకట్టుకున్న అనుష్క శర్మను సెలక్టర్లు ఎంపిక చేశారు. ఈ సీజన్ తో అంతర్జాతీయ క్రికెట్ లోకి అనుష్క శర్మ ఎంట్రీ ఇవ్వనుంది. కాగా, ఇరుజట్ల మధ్య ఏప్రిల్ 17, 19, 22, 25, 27 తేదీల్లో మ్యాచ్ లు జరగనున్నాయి. మొదటి రెండు T20I మ్యాచ్లు డర్బన్లో జరగనుండగా, మూడు నాలుగు మ్యాచ్లు జోహన్నెస్బర్గ్లో నిర్వహించనున్నారు.చివరి T20I మ్యాచ్ బెనోనిలో జరుగుతుంది. జట్టు వివరాలు: హర్మన్ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన, షఫాలీ వర్మ, జెమీమా రోడ్రిగ్స్, దీప్తి శర్మ, రిచా ఘోష్, అరుణ్ధతి రెడ్డి, రేణుకా ఠాకూర్, క్రాంతి గౌడ్, శ్రీ చరణి, శ్రేయాంక పాటిల్, కాష్వీ గౌతమ్, భారతి ఫుల్మాలి, ఉమా ఛెత్రి, అనుష్క శర్మ.
సమయోచిత చికిత్సతో ఇరువురి ప్రాణాలూ సురక్షితం
సమయోచిత చికిత్సతో ఇరువురి ప్రాణాలూ సురక్షితం ఖమ్మం సిటీ, ఆంధ్రప్రభ : ప్రాణాలకు
108 లో గర్భిణీ మహిళా ప్రసూతి..
108 లో గర్భిణీ మహిళా ప్రసూతి.. తల్లి బిడ్డ క్షేమం జైనూర్, ఆంధ్రప్రభ
ఆర్థిక వ్యవస్థకు ఇంధనమే వెన్నెముక : మోడీ
ఢిల్లీ: పశ్చిమాసియాలో యుద్ధ పరిస్థితులను గమనిస్తున్నామని ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. గల్ఫ్ దేశాల్లో యుద్ధం వల్ల అనేక సమస్యలు వస్తున్నాయని అన్నారు. ఈ సందర్భంగా రాజ్యసభలో పశ్చిమాసియాలో యుద్ధ పరిస్థితులపై మోడీ ప్రసంగించారు. ముడిచమురు, గ్యాస్, ఎరువుల రవాణాకు ఆటంకం లేకుండా చర్యలు తీసుకుంటున్నామని, మనకు ఎక్కువగా గల్ఫ్ నుంచే ముడిచమురు, గ్యాస్ వస్తోందని తెలియజేశారు. గల్ఫ్ దేశాల్లో చిక్కుకున్న వారిని సురక్షితంగా తీసుకొచ్చామని, భారత్ కు వచ్చే నౌకలన్నీ హర్మూజ్ జలసంధి నుంచే వస్తాయని అన్నారు. ఇంధన భద్రతకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని, ఆర్థిక వ్యవస్థకు ఇంధనమే వెన్నెముక అని మోడీ కొనియాడారు. గల్ఫ్ దేశాల్లో కోటి మందికి పైగా భారత కార్మికులు పనిచేస్తున్నారని, ఇప్పుడు వారంతా యుద్ధ సంక్షోభంలో చిక్కుకున్నారని ఇది ఆందోళనకరం అని ఆవేదన వ్యక్తం చేశారు. 3.75 లక్షల మంది భారతీయులు సురక్షితంగా వెనక్కి వచ్చారని, మన ముందు చాలా సవాళ్లు ఉన్నాయని సూచించారు. గృహావసరాలకు సంబంధించి ఎల్పిజి సరఫరాను పెంచుతున్నామని, 41 దేశాల నుంచి మనం పెట్రో ఉత్పత్తులను దిగుమతి చేసుకుంటున్నామని అన్నారు. ప్రస్తుతం మన దగ్గర 53 లక్షల మెట్రిక్ టన్నుల రిజర్వ్ నిల్వలు ఉన్నాయని, మనకు గల్ఫ్ నుంచి ఎక్కువగా చమురు, గ్యాస్ వస్తోందని అన్నారు. గల్ప్ దేశాలతో నిరంతరం చర్చలు జరుపుతున్నామని, దేశంలో గ్యాస్, పెట్రోల్ కొరత లేదని, కావాల్సినంత గ్యాస్, పెట్రోల్ అందుబాటులో ఉంది అని అన్నారు. ఈ సభ ద్వారా మనం ప్రపంచానికి శాంతి, ఐక్యత సందేశాన్ని వినిపించాలని మోడీ కోరారు.
ప్రజాపాలన చేతకాక పోలీస్ రాజ్యం నడుపుతుంది…
ప్రజాపాలన చేతకాక పోలీస్ రాజ్యం నడుపుతుంది… ఉమ్మడి కరీంనగర్ బ్యూరో, ఆంధ్రప్రభ :
ప్రభుత్వ ఉపాధ్యాయుడితో ప్రేమాయణం... భర్తను గొంతునులిమి చంపిన భార్య, ప్రియుడు
జైపూర్: ప్రభుత్వ ఉపాధ్యాయుడితో అక్రమ సంబంధం పెట్టుకుంది. ప్రియుడితో కలిసి భర్తను భార్య గొంతు నులిమి చంపింది.ఈ సంఘటన రాజస్థాన్ రాష్ట్రం బలోత్రా ప్రాంతంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..... మేఘ్వాల్ గ్రామానికి చెందిన మహేంద్ర కుమార్, బగుండి ప్రాంతానికి చెందిన అను దేవితో పెళ్లి జరిగింది. ప్రభుత్వ ఉపాధ్యాయుడు అమరారామ్తో అను దేవి అక్రమ సంబంధం పెట్టుకుంది. వివాహం జరిగినప్పటి నుంచి అను దేవి, మహేంద్ర కుమార్ మధ్య గొడవలు జరుగుతున్నాయి. పలుమార్లు పెద్దలు దంపతులకు నచ్చజెప్పారు. వాళ్లలో మార్పు మాత్రం రాలేదు. అత్తగారింటికి వచ్చిన తరువాత తన ప్రియుడు అమరారామ్కు ఫోన్ చేసి సమాచారం ఇచ్చింది. భర్త గాఢనిద్రలోనికి జారుకున్న తరువాత గదిలో ప్రియుడిని పిలిచింది. ఇద్దరు కలిసి భర్త గొంతునులిమి హత్య చేశారు. ఉదయం మహేంద్ర నిద్ర నుంచి లేవకపోవడంతో కుమారుడిని లేపటానికి ప్రయత్నించింది. అతడు అచేతనంగ పడిఉండడంతో పాటు గొంతుపై రక్తపు మరకలు ఉండడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి భార్యను అనుదేవిని అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా నిజాలు బయటకు వచ్చాయి. భార్యతో అమరారామ్ను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు.
సోలార్ ప్యానల్స్ ని ఎత్తుకెళ్లిన దొంగలు..
సోలార్ ప్యానల్స్ ని ఎత్తుకెళ్లిన దొంగలు.. టేకుమట్ల, ఆంధ్రప్రభ: భూపాలపల్లి జిల్లా టేకుమట్ల
Tamil Nadu Elections Turn Triangular as Telugu Voters Emerge as Key Deciders
Tamil Nadu is heading into a fiercely contested election. The political landscape has shifted into a three-way battle between the DMK alliance, the NDA bloc, and Vijay’s party. Alliances are almost final. Seat sharing has largely been settled. Candidate selection is now in its final stage. Amid this intense contest, one factor is drawing sharp […] The post Tamil Nadu Elections Turn Triangular as Telugu Voters Emerge as Key Deciders appeared first on Telugu360 .
AP BJP : బీజేపీ వ్యూహం అదిరిందిగా.. సూపర్ ట్విస్ట్ ఉంటుందట
ఆంధ్రప్రదేశ్ లో శాసనసభ స్థానాలు పెంచడానికి బీజేపీ ఒక వ్యూహం ప్రకారం ముందుకు వెళుతున్నట్లు కనిపిస్తుంది.
సమస్యలు పరిష్కరించాలంటూ ఆశా వర్కర్ల బిక్షాటన..
సమస్యలు పరిష్కరించాలంటూ ఆశా వర్కర్ల బిక్షాటన.. ర్యాలీ నిర్వహించి ఇంటింటికీ వెళ్లి బిక్షాటనడిమాండ్లు
ఎస్ఐని మర్యాదపూర్వకంగా కలిసిన కాంగ్రెస్ నాయకులు……
ఎస్ఐని మర్యాదపూర్వకంగా కలిసిన కాంగ్రెస్ నాయకులు…… రేగొండ, ఆంధ్రప్రభ : నూతన ఎస్సైగా
26న నార్సింగిలో తైబజార్ వేలం… మెదక్, ఆంధ్రప్రభ : మెదక్ జిల్లా నార్సింగి
హైదరాబాద్ లో పలు పెట్రోల్ బంక్లలో నో స్టాక్ బోర్డులు
హైదరాబాద్: తెలంగాణ వ్యాప్తంగా పెట్రోల్ బంక్ల ముందు ఆటోలు క్యూ కట్టాయి. పెట్రోల్, డీజిల్ కొరత దృష్ట్యా పెట్రోల్ బంక్లకు వాహనదారులు పోటెత్తారు. అత్తాపూర్, మల్లాపూర్, అంబర్ పేట్, నాగోల్, ఉప్పల్, బోడుప్పల్, ఘట్ కేసర్, జిహెచ్ఎంసి పరిధిలో చాలా ప్రాంతాల్లో పెట్రోల్ బంక్ల దగ్గర ఆటోలు భారీగా క్యూ కట్టాయి. పలు పెట్రోల్ బంక్లలో నో స్టాక్ బోర్డులు దర్శనమివ్వడంతో వాహనదారులు ఇబ్బందిపడుతున్నారు.
మౌనం కాదు.. చేతల్లో చూపించండి..
మౌనం కాదు.. చేతల్లో చూపించండి.. ప్రధ యుద్ధంపై భారత్ స్పష్టమైన స్థానం తీసుకోవాలికాంగ్రెస్
AP | దంపతులకు తీవ్ర గాయాలు.. AP | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్:
From28March |యువ ఆటగాళ్లకు గోల్డెన్ ఛాన్స్.. కొత్త స్టార్ల ఎంట్రీ
From28March | యువ ఆటగాళ్లకు గోల్డెన్ ఛాన్స్.. కొత్త స్టార్ల ఎంట్రీ From28March
సత్తియాడి జాతరలో భక్తి సందడి – ఘనంగా భోగ్ బండారో, గ్రామ ఐక్యతకు
బీఆర్ఎస్ వి నాయకుల ముందస్తు అరెస్ట్…
బీఆర్ఎస్ వి నాయకుల ముందస్తు అరెస్ట్… బెజ్జంకి, ఆంధ్రప్రభ : జాబ్ క్యాలెండర్,
Sunrisers Hyd |ఎస్ఆర్హెచ్కు బిగ్ బూస్ట్..
Sunrisers Hyd | ఎస్ఆర్హెచ్కు బిగ్ బూస్ట్.. Sunrisers Hyd | ఆంధ్రప్రభ,
Andhra Pradesh : చేరికల జోరుతో గ్లాస్ పార్టీని పట్టుకోలేమటగా?
ఆంధ్రప్రదేశ్ లో వచ్చే ఎన్నికలకు నియోజకవర్గాల సంఖ్య పెరుగుతుంది.
సైన్యంలో మహిళలకు శాశ్వత కమిషన్.. సుప్రీంకోర్టు చరిత్రాత్మక తీర్పు
భారత సైన్యంలో పనిచేస్తున్న మహిళా అధికారులకు సంబంధించి సుప్రీంకోర్టు చరిత్రాత్మక తీర్పు వెలువరించింది. పురుష అధికారులతో సమానంగా మహిళా అధికారులకు కూడా శాశ్వత కమిషన్ (పర్మనెంట్ కమిషన్) పొందే అర్హత ఉందని స్పష్టం చేసింది. శారీరక సామర్థ్యం లేదా ఇతర సామాజిక కారణాలను చూపి వారికి ఈ అవకాశాన్ని నిరాకరించడం రాజ్యాంగ విరుద్ధమని, ప్రాథమిక హక్కులను ఉల్లంఘించడమేనని తేల్చి చెప్పింది. ఈ తీర్పుతో షార్ట్ సర్వీస్ కమిషన్ (ఎస్ఎస్సీ) ద్వారా సైన్యంలో చేరిన మహిళా అధికారులు కూడా […] The post సైన్యంలో మహిళలకు శాశ్వత కమిషన్.. సుప్రీంకోర్టు చరిత్రాత్మక తీర్పు appeared first on Visalaandhra .
Ys Sharmila : మిట్టల్ కు చంద్రబాబు దురంధర్.. విశాఖ స్టీల్ ప్లాంట్ కు ఖల్ నాయక్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుపై ఏపీసీసీ చీఫ్ షర్మిల మండిపడ్డారు
99వ జయంతి వేడుకలు.. రావి శోభనాద్రి చిత్రపటానికి నివాళులు అర్పించిన… ఎమ్మెల్యే వెనిగండ్ల
తూడుకుర్తిలో పనుల వేగం పెంచాలి..
నాగర్ కర్నూలు జిల్లా ప్రతినిధి, ఆంధ్రప్రభ ; నాగర్కర్నూల్ జిల్లా పరిధిలోని తూడుకుర్తి
Nara Lokesh : లోకేష్ ప్రజాదర్బార్ లో సమస్యలివీ
టీడీపీ కేంద్ర కార్యాలయంలో నారా లోకేష్ 85వ రోజు ప్రజాదర్బార్ నిర్వహించారు
పచ్చదనం వ్యాప్తికి స్వచ్ఛ సుందర చల్లపల్లి పాత్ర కీలకం
పచ్చదనం వ్యాప్తికి స్వచ్ఛ సుందర చల్లపల్లి పాత్ర కీలకం అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి
బాధితులకు మెరుగైన వైద్యం అందించండి…
బాధితులకు మెరుగైన వైద్యం అందించండి… మంత్రి ఎన్ఎండి ఫరూక్ ఆదేశం… నంద్యాల బ్యూరో,
నా పదేళ్ల ఒంటరి పోరును అధిష్టానం చిన్నచూపు చూసింది: జీవన్ రెడ్డి
హైదరాబాద్: తనది పూలబాట కాదు.. ముళ్లబాట అని ఎంఎల్ సి జీవన్ రెడ్డి తెలిపారు. తనకు పిసిసి చీఫ్ పదవి రాకుండా చేసినా బాధపడలేదని అన్నారు. జగిత్యాలలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని సంతోషపడ్డానని, రేవంత్ రెడ్డి కు పిసిసి చీఫ్, సిఎం భట్టి విక్రమార్కకి సిఎల్ పి లీడర్, డిప్యూటీ సిఎం ఇచ్చారని తెలియజేశారు. మరి తాను మండలి నేతను కాదా? తనకెందుకు అన్యాయం చేశారు? అని జీవన్ రెడ్డి ప్రశ్నించారు. తన పదేళ్ల ఒంటరి పోరును అధిష్టానం చిన్నచూపు చూసిందని, పార్టీ ఫిరాయింపుల్లో మనకు మాజీ సిఎం కెసిఆర్ ఆదర్శం కాదు కదా? అని.. అగ్రనేత రాహుల్ గాంధీ ఆలోచనలు ఏంటి? మనం చేస్తున్నదేంటీ? అని..కెసి వేణుగోపాల్ వంటి నేత ఇచ్చిన హామీ అమలు కాకపోతే పార్టీ ఎందుకు? అని.. ప్రశ్నించారు. అధిష్టానం తనను బుజ్జగించలేదని, కాంగ్రెస్ పార్టీ వీడి వెళ్తున్నానని తెలిసి..ఇలా వచ్చి అలా వెళ్లారని జీవన్ రెడ్డి చురకలంటించారు.
Sharwa’s Biker Trailer Gets Massive Response
The trailer of Biker has landed with surprising force, instantly altering the perception of what the film sets out to deliver. Starring Charming Star Sharwa, the trailer has garnered massive response and injected excitement into the project. From the pulsating racing sequences and intense emotional beats to its polished visuals and crisp sound engineering, every […] The post Sharwa’s Biker Trailer Gets Massive Response appeared first on Telugu360 .
Investigation |దర్యాప్తు వేగవంతం
Investigation | దర్యాప్తు వేగవంతం Investigation | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: మొయినాబాద్
బుగ్గ కోనేరు పైప్లైన్ లీకేజీకి మోక్షం..
బెల్లంపల్లి, ఆంధ్రప్రభ : ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కన్నాల శ్రీ బుగ్గ రాజేశ్వర స్వామి
మతం మారితే ఎస్సి హక్కులు కోల్పోతారు: సుప్రీం
హైదరాబాద్: మతమార్పిడి అనంతరం ఎస్సిల హక్కుల గురించి సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. క్రైస్తవంలోకి మారిన వారు ఎస్సి హక్కులు కోల్పోతారని సుప్రీం తెలిపింది. హిందూ, సిక్కు, బౌద్ధ మతాలు కాకుండా వేరే మతాన్ని అనుసరించే ఏ వ్యక్తి కూడా షెడ్యూల్ కులంలోకి రారని పేర్కొంది. వేరే ఏ మతంలోకి మారినా షెడ్యూల్ కుల హోదాను కోల్పోతారని వెలువరించింది. క్రైస్తవ మతంలోకి మారిన వ్యక్తి షెడ్యూల్డ్ కాస్ట్ హక్కులను కోల్పోతారని ఎపి హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీం కోర్టు సమర్ధించింది. మత మార్పిడి తరువాత ఎస్సి హక్కులు కొనసాగవని జస్టిస్ పికె మిశ్రా, జస్టిస్ ఎన్వి అంజారియా నేతృత్వంలోని ధర్మాసనం తీర్పునిచ్చింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాపట్ల జిల్లా పిట్టలవానిపాలెం గ్రామంలో చింతాడ ఆనంద్ అనే వ్యక్తి ఎటువంటి అనుమతులు తీసుకోకుండా చర్చి నిర్వహిస్తున్నాడు. నిబంధనలకు విరుద్ధంగా ఆనంద్ చర్చి నిర్వహిస్తున్నాడని అక్కల రామిరెడ్డి, ఇతరులు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో వారిపై ఎస్సి, ఎస్టి అట్రాసిటీ కింద ఆనంద్ ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ సవాల్ చేస్తూ రామిరెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. ఆనంద్ వ్యక్తి అనే వ్యక్తి పాస్టర్గా మారాడని, ఎస్సి, ఎస్టి అట్రాసిటీ కేసులు వర్తించవని హైకోర్టులో పిటిషన్లో వివరించాడు. షెడ్యూల్ కులాల రాజ్యాంగం 1950లోని మూడోవ నిబంధన ప్రకారం హిందువు కాని వ్యక్తి ఎలా కులానికి చెందుతాడని కోర్టు ప్రశ్నించింది. పుట్టుకతో హిందువు అయినప్పటికి అతడు వేరే మతంలోకి మారడని, ఆనంద్ షెడ్యూల్ కులానికి చెందిన వాడు కాదని హైకోర్టు తీర్పు ఇచ్చింది. హిందు మతంలో కుల ప్రస్తావన ఉంది కానీ మహమ్మదీయ, క్రైస్తవ మతంలో కుల ప్రస్తావన లేదని తీర్పు ఇచ్చింది. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. భారత దేశ ఉన్నత న్యాయం స్థానం కూడా హైకోర్టు తీర్పును సమర్థించడంతో ఎస్సి, ఎస్టి అట్రాసిటీ కేసులు కొట్టివేయాలని ఆదేశాలు జారీ చేసింది.
డేటింగ్ యాప్స్ డౌన్లోడ్ చేస్తున్నారా?#CyberCrime #DatingAppScam #HyderabadPolice #OnlineFraud
Three Producers for Anil Ravipudi’s Next
Successful director Anil Ravipudi has started working on the script of his next film. The movie is a multi-starrer featuring Venkatesh and Kalyanram in the lead roles. Anil Ravipudi and his team are working on the final script and it will be ready by May. The pre-production work will be completed by June and the […] The post Three Producers for Anil Ravipudi’s Next appeared first on Telugu360 .
బుడగ జంగాల కాలనీలో ఫుడ్ పాయిజన్..
బుడగ జంగాల కాలనీలో ఫుడ్ పాయిజన్.. 80 మందికి తీవ్ర అస్వస్థత10 మంది
తుడుకుర్తి పీహెచ్సిలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు..
నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి, ఆంధ్రప్రభ ; ప్రజలకు మెరుగైన వైద్య సేవలు
Pawan Kalyan : జనసేన ఎమ్మెల్యేలతో పవన్ భేటీ
విజయవాడలో జనసేన ఎమ్మెల్యేలతో ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ భేటీ అయ్యారు
‘ఇరాన్పై దాడి చేయమని చెప్పింది నువ్వేగా’.. పీట్ హెగ్సెత్పై నెట్టేసిన ట్రంప్..
రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్పై ట్రంప్ నిందలుపశ్చిమాసియాలో ఇరాన్తో యుద్ధ వాతావరణం ముదురుతున్న వేళ, అమెరికా ప్రభుత్వంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇరాన్పై సైనిక చర్యకు తన రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ ఇచ్చిన సలహాయే కారణమంటూ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆయనపై బహిరంగంగా నిందలు మోపారు. నువ్వే కదా చేద్దాం అన్నావు? వాళ్లు అణ్వాయుధాలు కలిగివుండకూడదంటే యుద్ధం చేద్దాం అన్నావు కదా? అంటూ ట్రంప్ నేరుగా పక్కనే వున్న హెగ్సెత్ను ఉద్దేశించి వ్యాఖ్యానించడం వాషింగ్టన్ రాజకీయాల్లో […] The post ‘ఇరాన్పై దాడి చేయమని చెప్పింది నువ్వేగా’.. పీట్ హెగ్సెత్పై నెట్టేసిన ట్రంప్.. appeared first on Visalaandhra .
మహిళల అభ్యున్నతికి ప్రభుత్వం పెద్దపీట..
మహిళల అభ్యున్నతికి ప్రభుత్వం పెద్దపీట.. బిక్కనూరు, ఆంధ్రప్రభ ; మహిళల అభ్యున్నతి కోసం
చిత్తూరు జిల్లాలో అక్రమంగా పొగాకు ఉత్పత్తులు
చిత్తూరు జిల్లాలో అక్రమంగా పొగాకు ఉత్పత్తుల తరలింపును పోలీసులు అడ్డుకున్నారు
గుడ్ న్యూస్.. భారత్ కు మరో రెండు ఎల్.పి.జి నౌకలు
ఎల్.పి.జి కోసం ఎదురు చూస్తున్న వారికి మరొక గుడ్ న్యూస్ అందింది
సుప్రీంకోర్టు కీలక తీర్పు వెల్లడించింది
బిఆర్ఎస్ పాలనలో హైదరాబాద్ గ్లోబల్ సిటీగా మారింది: తలసాని
హైదరాబాద్: బిఆర్ఎస్ హయాంలో హైదరాబాద్ సేఫెస్ట్ ప్లేస్ గా ఉండేదని బిఆర్ఎస్ మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. అనేక రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడ్డారని, హైదరాబాద్ వాతావరణం చాలా బాగుంటుందని అన్నారు. అసెంబ్లీలో సమావేశాలు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా హైదరాబాద్ గురించి తలసాని మాట్లాడారు. ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా.. మళ్లీ హైదరాబాద్ తిరిగొస్తేనే హాయి అని.. బిఆర్ఎస్ పాలనలో హైదరాబాద్ గ్లోబల్ సిటీగా ప్రగతి సాధించిందని, బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ నాయకత్వంలో సిటీ రోడ్లు బ్రహ్మాండంగా తయారయ్యాయని తెలియజేశారు. మళ్లీ రోడ్లకు దుర్దశ వచ్చిందని, గంటల తరబడి రోడ్లపై నరకం చూడాల్సిన పరిస్థితి ఏర్పడిందని విమర్శించారు. బిఆర్ఎస్ పాలనలో రూ.70 వేల కోట్లతో రోడ్ల అభివృద్ధి జరిగిందని, రెండేళ్ల లో హైదరాబాద్ నగరం అధ్వానంగా తయారైందని మండిపడ్డారు. నగరంలో ఎస్టిపిలు కట్టిందే బిఆర్ఎస్ ప్రభుత్వం అని తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు.
Andhra Pradesh : పెరుగుతున్న స్థానాలతో ఎవరికి లాభం? ఎవరికి నష్టం?
ఆంధ్ర్రప్రదేశ్ లో వచ్చే ఎన్నికల నాటికి అసెంబ్లీ, పార్లమెంటు నియోజకవర్గాల సంఖ్య పెరుగుతుంది.
Supreme Court Draws a Clear Line on SC Status After Religious Conversion
In a landmark judgment, the Supreme Court of India has reaffirmed a long-standing legal position on the relationship between caste identity and religion. The Court ruled that a person who converts to Christianity and continues to practice the faith cannot retain recognition as a member of the Scheduled Caste community. A bench comprising Justices PK […] The post Supreme Court Draws a Clear Line on SC Status After Religious Conversion appeared first on Telugu360 .
Amaravati Fires Raise Sabotage Fears as Probe Intensifies
A series of fire incidents in Amaravati is causing growing concern. The fires have occurred at key construction sites where underground cable pipes were stored. The pattern is raising serious doubts about whether these are accidents or deliberate acts. The latest incident took place near Rayapudi close to the HOD towers. Pipes stored at the […] The post Amaravati Fires Raise Sabotage Fears as Probe Intensifies appeared first on Telugu360 .
వికారాబాద్ లో కన్నతండ్రి, చిన్నమ్మ, సోదరులపై పెట్రోల్ పోసి తగలబెట్టిన మొదటి భార్య కుమారుడు
పరిగి: వికారాబాద్ జిల్లా పరిగి మండలం రూప్ సింగ్ తండాలో దారుణం చోటుచేసుకుంది. బీమా డబ్బులతో పాటు ఆస్తి పంచి ఇవ్వాలని తండ్రితో పాటు చిన్నమ్మ, సోదరులపై పెట్రోల్ పోసి తగలబెట్టాడు. హన్మంతు నాయక్ ఇద్దరు భార్యలు ఉన్నారు. మొదటి భార్యకు కుమారుడు అనార్సింగ్ ఉండగా రెండో భార్య రమణి బాయ్ కు ఇద్దరు కుమారులు ఉన్నారు. ఆస్తిలో వాటాతో పాటు ఐదు లక్షల రూపాయల బీమా డబ్బులు ఇవ్వాల్సి వస్తుందని తండ్రి, చిన్నమ్మ, సోదరులపై అనార్సింగ్ పగ పెంచుకున్నాడు. కన్నతండ్రి హనుమంతు నాయక్ తో పాటు చిన్నమ్మ సర్పంచి రమణి బాయ్ తో పాటు ఇద్దరు తమ్ముళ్లు ఇంట్లో నిద్రిస్తుండగా వారిపై మొదటి భార్య కుమారుడు పెట్రోల్ పోసి తగలబెట్టాడు. స్థానికులు గమనించి గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. మంటల్లో కాలిపోయిన వారి పరిస్థితి విషమంగా ఉండడంతో నగరంలోని అపోలో ఆసుపత్రికి తరలించారు.
విద్యార్థిని మృతదేహానికి రీ-పోస్ట్మార్టం
తాంసి, ఆంధ్రప్రభ : నిజామాబాద్ జిల్లా పోచంపాడ్లోని సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో 8వ
పంటల్లో యజమాన్య పద్ధతుల పాటించాలి
పంటల్లో యజమాన్య పద్ధతుల పాటించాలి హసన్ పర్తి, ఆంధ్రప్రభ : పంటల యజమాన్య
విద్యకు 8% కేటాయింపు సరిపోదు కరీమాబాద్, ఆంధ్రప్రభ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం
దాడులు ఆపబోం.. ఇరాన్, హిజ్బుల్లాపై నెతన్యాహు కీలక వ్యాఖ్యలు
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తగ్గించేందుకు అమెరికా, ఇరాన్ మధ్య చర్చలు జరుగుతున్నాయంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటన తీవ్ర గందరగోళానికి దారితీసింది. ట్రంప్ వ్యాఖ్యలను ఇరాన్ తీవ్రంగా ఖండించింది. ఇదంతా పచ్చి అబద్ధమని, మార్కెట్లను తారుమారు చేసేందుకు అమెరికా ఆడుతున్న నాటకమని ఆరోపించింది. ఈ భిన్న ప్రకటనల నడుమ, ఇరాన్పై దాడులు కొనసాగిస్తామని ఇజ్రాయెల్ స్పష్టం చేయడం పరిస్థితి సంక్లిష్టతను తెలియజేస్తోంది. ఇరాన్తో తమ ప్రభుత్వం ఫలప్రదమైన చర్చలు జరిపిందని, పలు కీలక అంశాలపై ఇరుపక్షాల […] The post దాడులు ఆపబోం.. ఇరాన్, హిజ్బుల్లాపై నెతన్యాహు కీలక వ్యాఖ్యలు appeared first on Visalaandhra .
గృహ అవసరాల కోసం 14.2 కిలోల సిలిండర్ల స్థానంలో 10 కిలోల ఎల్పీజీ సింలిండర్
క్రీడలు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయి
క్రీడలు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయి చౌటుప్పల్, ఆంధ్రప్రభ : క్రీడా పోటీలలో తరచుగా
చౌటుప్పల్లో పన్నుల వసూళ్ల ముమ్మరం..
చౌటుప్పల్, ఆంధ్రప్రభ: ప్రస్తుత 2025-26 ఆర్థిక సంవత్సరం ముగింపు దశకు చేరుకోవడంతో చౌటుప్పల్
గంభీర్ ఆ విధంగా ఉండొద్దు: గంగూలీ
హైదరాబాద్: గంభీర్ కోచ్గా ఉన్నప్పుడు టి20 వరల్డ్ కప్ను టీమిండియా గెలుచుకుందని భారత జట్టు మాజీ ఆటగాడు సౌరవ్ గంగూలీ తెలిపాడు. 2027లో దక్షిణాఫ్రికా వేదికగా జరుగుతున్న వన్డే వరల్డ్ కప్కు కోచ్ గంభీర్కు అతి పెద్ద సవాల్ ఎదురుకానుందన్నారు. సౌతాఫ్రికాలో పరిస్థితులు అత్యంత కఠినంగా ఉండడంతో పాటు ఇబ్బందులకు గురి చేస్తాయని వివరించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. టెస్టు క్రికెట్ విషయానికి వస్తే ఫిచ్ గురించి అతిగా ఆలోచించడం మంచిది కాదని హితువు పలికారు. ఇంగ్లాండ్తో జరిగిన సిరీస్ను ఉదాహరణగా తీసుకొని టర్నింగ్ పిచ్లపై ఆడాల్సిన అవసరం భారత జట్టుకు లేదని తెలియజేశారు. మంచి పిచ్లపైన ఆడితే మంచి ఫలితాలు వస్తాయని సూచించారు. గంభీర్ కొన్ని విషయాలలో కఠినంగా ఉండాల్సిన అవసరం లేదని, ఆయన చాలా మంచి మనిషి... పోటీతత్వం వచ్చేసరికి కొంచెం కఠినంగా ఉండొచ్చని సలహా ఇచ్చాడు. అతడు వ్యక్తి కంటే టీమిండియాకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తాడని మెచ్చుకున్నాడు. డ్రెస్సింగ్ రూమ్లోనే ఇలాంటి వాతావరణం ఉండేటట్లు చూసుకోవాలని సలహా ఇచ్చాడు. ఐపిఎల్ సమయంలో విరాట్ కోహ్లీతో గంభీర్ దూకుడుగా ఉండేవాడు. గంభీర్ దూకుడు ఒక్కోసారి ఘర్షణలకు దారితీసిన విషయం తెలిసిందే.
AP |వారు ఎస్సీ హక్కులు పొందలేరు
AP | వారు ఎస్సీ హక్కులు పొందలేరు AP | ఆంధ్రప్రభ, వెబ్
యుద్ధం వేళ…ఇరాన్కు కశ్మీరీలు సాయం
నగదు, వస్తువులు, బంగారు ఆభరణాలు అందజేసిన స్థానికులు శ్రీనగర్: యుద్ధం వేళ…ఇరాన్కు తమ వంతు సాయం అందించడానికి కాశ్మీర్ ప్రజలు ముందుకొచ్చారు. ఇరాన్కు సహాయం చేయడానికి కశ్మీర్ ప్రజలు పెద్ద ఎత్తున విరాళాల సేకరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. మహిళలు… నగదు, బంగారు ఆభరణాలు, రాగి పాత్రలు వంటివి విరాళంగా ఇవ్వగా…పలువురు పశువులను ఇచ్చారు. పిల్లలు సైతం తమ పొదుపు నగదును, ఈద్ సందర్భంగా పొందిన డబ్బును విరాళంగా ఇచ్చేందుకు ముందుకొస్తున్నారు. ఈ విరాళాలు సేకరించేందుకు శ్రీనగర్ సహా […] The post యుద్ధం వేళ…ఇరాన్కు కశ్మీరీలు సాయం appeared first on Visalaandhra .
కోమటి కుంటలో రియల్ ఎస్టేట్ దందా
వర్ధన్నపేట, ఆంధ్రప్రభ : మండలంలోని ఇల్లంద గ్రామంలో కోమటి కుంటలను లక్ష్యంగా చేసుకుని
ఇరాన్ అనుమతి.. యూఏఈ, సౌదీల నుంచి భారత్కు బయల్దేరిన ఇంధన నౌకలు
పర్షియన్ గల్ఫ్లో ఇరాన్, అమెరికా మధ్య తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ, దేశీయ ఇంధన అవసరాలను తీర్చేందుకు కేంద్ర ప్రభుత్వం పకడ్బందీ చర్యలు చేపట్టింది. క్షిపణులు, డ్రోన్ల దాడులతో అట్టుడుకుతున్న సముద్ర మార్గంలో భారత నౌకాదళం పటిష్ట భద్రత నడుమ మూడు కీలక ఇంధన నౌకలు భారత్కు బయల్దేరాయి. పరిస్థితి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని, నౌకాదళ అధిపతి అడ్మిరల్ దినేశ్ త్రిపాఠి తన ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ పర్యటనను సైతం రద్దు చేసుకున్నారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం […] The post ఇరాన్ అనుమతి.. యూఏఈ, సౌదీల నుంచి భారత్కు బయల్దేరిన ఇంధన నౌకలు appeared first on Visalaandhra .
Congress |ఫలించని టీపీసీసీ బుజ్జగింపులు
Congress | ఫలించని టీపీసీసీ బుజ్జగింపులు Congress | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్:
President |రష్యాపై జెలెన్స్కీ ఆరోపణలు
President | రష్యాపై జెలెన్స్కీ ఆరోపణలు President | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్:
మేడ్చల్ నియోజకవర్గాన్ని అతలాకుతలం చేశారు: మల్లారెడ్డి
హైదరాబాద్: జవహర్ నగర్ ప్రాంతం తన గుండెకాయ అని మంత్రి చామకూర మల్లారెడ్డి తెలిపారు. హైదరాబాద్ చెత్త అంత అక్కడే వేస్తున్నారని అన్నారు. తెలంగాణ అసెంబ్లీలో జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ సమస్యపై ఆయన ప్రస్తావించారు. ఇన్ చార్జి మంత్రి శ్రీధర్ బాబు అంటే తనకు చాలా అభిమానం అని తెలియజేశారు. చెత్త నుంచి విద్యుత్ తయారీ ప్లాంట్ బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ హయాంలో ఏర్పాటు చేశారని, మేడ్చల్ నియోజకవర్గాన్ని అతలాకుతలం చేశారని విమర్శించారు. జవహర్ నగర్ చెత్తతో రెండున్నర లక్షల మంది అవస్థలు పడుతున్నారని, వాసన భరించలేకపోతున్నారని మండిపడ్డారు. ఎమ్మెల్యేగా ఎందుకు గెలిచానా అని అనిపిస్తుందని, తనపై కుట్ర పన్నుతున్నారని మల్లారెడ్డి ధ్వజమెత్తారు.
దమ్మపేటలో పేకాటపై పోలీసుల మెరుపుదాడి..
దమ్మపేట, ఆంధ్రప్రభ: దమ్మపేట మండల పరిధిలోని పెద్ద గొల్లగూడెం గ్రామంలో పేకాట ఆడుతున్న

33 C