రేపు ఎల్బి స్టేడియం పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు..ఇఫ్తార్ విందుకు హాజరు కానున్న సిఎం రేవంత్
ఎల్బి స్టేడియంలో ఆదివారం నిర్వహించనున్న ఇఫ్తార్ విందు సందర్భంగా ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తూ హైదరాబాద్ ట్రాఫిక్ జాయింట్ పోలీస్ కమిషనర్ జోయల్ డేవిస్ ఆదేశాలు జారీ చేశారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో దావత్ ఎ ఇఫ్తార్ 15వ తేదీ నిర్వహించనున్నారు. దీని దృష్టా సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. వాహనదారులు ట్రాఫిక్ ఆంక్షలను దృష్టిలో పెట్టుకుని ప్రత్యామ్నాయమార్గాల్లో వెళ్లాలని పోలీసులు కోరారు. ఏ.ఆర్ పెట్రోల్ పంప్ జంక్షన్ నుండి బి.జె.ఆర్ విగ్రహం వైపు వచ్చే వాహనాలను ఏ ఆర్ పెట్రోల్ పంప్ వద్ద నుంచి నాంపల్లి రైల్వే స్టేషన్ వైపు మళ్లిస్తారు. బషీర్బాగ్ నుండి ఏ.ఆర్ పెట్రోల్ పంప్ వైపు వచ్చే వాహనాలను బి.జె.ఆర్ విగ్రహం వద్ద ఎస్బిఐ, అబిడ్స్, నాంపల్లి స్టేషన్ రోడ్డు వైపు మళ్లిస్తారు. సుజాత స్కూల్ లేన్ నుండి ఖాన్ లతీఫ్ ఖాన్ బిల్డింగ్ వైపు వచ్చే వాహనాలను సుజాత స్కూల్ జంక్షన్ వద్ద నుంచి నాంపల్లి వైపు మళ్లిస్తారు. రద్దీగా ఉండే జంక్షన్లు ... ట్రాఫిక్ ఆంక్షల వల్ల లక్డీకాపూల్, ఇక్బాల్ మినార్, రవీంద్ర భారతి, హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ జంక్షన్, బషీర్బాగ్, బి.జె.ఆర్ విగ్రహం సర్కిల్, ఎస్.బి.ఐ గన్ ఫౌండ్రీ, ఏ.ఆర్. పెట్రోల్ పంప్, కె.ఎల్.కె బిల్డింగ్ మరియు లిబర్టీ. ఆర్టీసీ బస్సులు... రవీంద్ర భారతి నుండి బి.జె.ఆర్ విగ్రహం వైపు వెళ్లే ఆర్టీసీ బస్సులను, ట్రాఫిక్ను బట్టి ఏ.ఆర్. పెట్రోల్ పంప్ వద్ద నుంచి నాంపల్లి రైల్వే స్టేషన్ వైపు మళ్లిస్తారు.
పంటలు ఎండిపోకుండా సాగునీరు అందించాలి
పంటలు ఎండిపోకుండా సాగునీరు అందించాలి టిఆర్ఎస్ సీనియర్ నేత మాజీ మంత్రి నాగం
ఇద్దరు పిల్లలతో కలిసి తల్లి ఆత్మహత్య
భర్త మీద కోపంతో తన పిల్లలు భర్తకు కూడా దక్కరాదని తల్లి తన ఇద్దరు కొడుకులతో గార్గేయపురం చెరువులో పడి ఆత్మహత్య చేసుకుంది. ఎపిలోని కర్నూలు జిల్లాలో చోటు చేసుకున్న ఈ విషాద ఘటనకు సంబంధించిన వివరాలీవిధంగా ఉన్నాయి. అలంపూర్కి చెందిన రాజుతో గార్గేయపురానికి చెందిన రాజేశ్వరి(36)కి కొన్నాళ్ల క్రితం వివాహం అయ్యింది. వీరికి అబ్రహం (6) సుకుమార్(3) అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. కొంతకాలం సంసారం సజావుగానే సాగింది. ఇటీవల భార్యాభర్తల గొడవలు మొదలయ్యాయి. ఈ క్రమంలోనే ఇటీవల భర్త తో ఘర్షణపడ్డ రాజేశ్వరి పుట్టిన ఊరు గార్గేయపురంలో కొన్ని రోజులుగా ఉంటుంది. ఏమైందో ఏమో గానీ శుక్రవారం సాయంత్రం ఇద్దరు పిల్లలను తీసుకువెళ్లి చెరువులో దూకేసింది. శనివారం ఉదయం ముగ్గరు మృతదేహాలు బయట పడ్డాయి. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమో దు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
ఉగాది రోజున సాంతింటిలోకి సగర్వంగా!
ఉగాది రోజున సాంతింటిలోకి సగర్వంగా! గృహ ప్రవేశాలకు సిద్ధంగా జక్కంపూడిలో 2,256 టిడ్కో
ఇసుక టిప్పర్ పట్టివేత… కేసు నమోదు
ఇసుక టిప్పర్ పట్టివేత… కేసు నమోదు ఊట్కూర్, ఆంధ్రప్రభ : ఎలాంటి ప్రభుత్వ
రేపు మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించనున్న స్వర్ణ
ఇటీవల పిసిసి మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా నియమితులైన ఎర్రబెల్లి స్వర్ణ 15 (ఆదివారం) ఉదయం 11 గంటలకు పదవీ బాధ్యతలు స్వీకరించనున్నారు. గాంధీ భవన్లో జరిగే ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క, అఖిల భారత మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు అల్కా లాంబ, పిసిసి అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బి. మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్య నాయకులూ పాల్గొంటారు.
మాజీ ఎమ్మెల్యే పోతిన చిన్నా విగ్రహావిష్కరణ…
మాజీ ఎమ్మెల్యే పోతిన చిన్నా విగ్రహావిష్కరణ… భవానిపురం, ఆంధ్రప్రభ : నగరాల సామాజికవర్గంలో
సిద్ధివినాయకుడి సేవలో గంభీర్, సూర్యకుమార్ యాదవ్ #GautamGambhir#SuryakumarYadav#JayShah #TeamIndia
విద్యార్థులకు రుచికరమైన ఆహారం ఏర్పాటు….
విద్యార్థులకు రుచికరమైన ఆహారం ఏర్పాటు…. కార్పొరేటర్ నేలీ బండ్ల బాల స్వామి… విజయవాడ
పరీక్ష కేంద్రాలను తనిఖీ చేసిన ఐపీఎస్ నెహ్ర మనీషా ట్రేని
పరీక్ష కేంద్రాలను తనిఖీ చేసిన ఐపీఎస్ నెహ్ర మనీషా ట్రేని స్టేషన్ ఘన్పూర్,
తప్పిపోయిన ఇద్దరి పిల్లల మృతదేహాలు లభ్యం…
తప్పిపోయిన ఇద్దరి పిల్లల మృతదేహాలు లభ్యం… కామారెడ్డి ప్రతినిధి, ఆంధ్రప్రభ : కామారెడ్డి
అందెశ్రీ ఉగాది పురస్కారం అందుకున్న రవీందర్
అందెశ్రీ ఉగాది పురస్కారం అందుకున్న రవీందర్ చిట్యాల, ఆంధ్రప్రభ : మండలంలోని జడల్
పొనకల్లో ఇఫ్తార్ విందులో పాల్గొన్న ఎమ్మెల్యే
పొనకల్లో ఇఫ్తార్ విందులో పాల్గొన్న ఎమ్మెల్యే జన్నారం రూరల్, ఆంధ్రప్రభ : రంజాన్
కార్ల్ మార్క్స్ ప్రపంచానికి దిక్చూచి
ఆయన ఆశయాలు మానవాళికి అనుసరణీయం... జి ఈశ్వరయ్య, వై వెంకటేశ్వరరావువిశాలాంధ్ర`విజయవాడ: పెట్టుబడిదారి విధానాలకు వ్యతిరేకంగా విప్లవాత్మకమైన మార్పుకు నాంది పలకడానికి పెద్దఎత్తున కషి చేసిన కార్ల్ మార్క్స్ ప్రపంచానికి దిక్చూచిగా నిలిచారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య అన్నారు. శనివారం ప్రపంచ కమ్యూనిస్టు సిద్ధాంతకర్త కార్ల్ మార్క్ 143వ వర్ధంతిని పుష్కరించుకుని సీపీఐ నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు, సీపీయం నాయకులు దోనేపూడి కాశీనాథ్ అధ్యక్షతన విజయవాడలోని హనుమాన్పేటలో గల మార్క్స్ ఎంగిల్స్ విగ్రహాలకు ఆయన […] The post కార్ల్ మార్క్స్ ప్రపంచానికి దిక్చూచి appeared first on Visalaandhra .
ఎల్.పీ.జీ. గ్యాస్ బుకింగ్ స్కామ్.. జాగ్రత్తగా ఉండండి!!| LPG Gas Booking Scam Alert ⚠️
కొరియన్ పర్యాటకుడికి చేదు అనుభవం.. స్పందించిన టీటీఈ #IndianRailways#TTE#TrainTravel#Tourist
బిజెపి ప్రభుత్వ వైఫల్యంతో పెరిగిన గ్యాస్ సిలిండర్ ధరలు: కూనంనేని సాంబశివరావు
దేశవ్యాప్తంగా పెరిగిన ఎల్పిజి గ్యాస్ సిలిండర్ ధరలు, తగ్గిన గ్యాస్ సరఫరాతో ప్రజలు సతమతవుతున్నారని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎంఎల్ఎ కూనంనేని సాంబశివరావు అన్నారు. ఇందుకు ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ చేస్తున్న యుద్ధం, కేంద్రంలో మోడీ ప్రభుత్వ విధాన వైఫల్యాలే కారణమని కూనంనేని ఒక ప్రకటనలో తెలిపారు. ఇరాన్ తమపై దాడి చేయకుండా ముందస్తు దాడి చేస్తున్నామనే పొంతనలేని సాకుతో ఇజ్రాయెల్, ఇరాన్ నాయకత్వాన్ని మార్చాలని కుటిల నీతితో అమెరికా ఆ దేశంపై ఫిబ్రవరి 28న ఏకపక్షంగా బాంబుల వర్షం కురిపించాయని, పిల్లలు చదుకునే పాఠశాలలపై క్షిపణి దాడుల చేసి 165 మంది చదువుకునే అమ్మాయిలు, టీచర్లను పొట్టన పెట్టుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రపంచవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్, గ్యాస్ కొరత తీవ్రమయ్యిందని, బ్యారెల్ ధర రూ.1 00 డాలర్లు దాటిందన్నారు. ఫలితంగా భారతదేశంలో గృహ అవసరాల గ్యాస్ సిలిందర్ ధర రూ. 60 పెరిగిందన్నారు. మన దేశంలో పెట్రోల్, గ్యాస్ ధరలకు కొరత లేదని కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ఇస్తున్న ప్రకటనలు అబద్ధమని బైట పరిస్థితి చూస్తే తేలిపోతోందన్నారు. గ్యాస్ సరఫరా తగ్గిపోయి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, హోటల్స్ ముతపడుతున్నాయని కూనంనేని తెలిపారు. దీనికి ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం అమెరికాకు లొంగిపోవడమే కారణమని ఆయనన్నారు. ఈ నేపథ్యంలో అమెరికా సామ్రాజ్యవాదాన్ని, ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధాన్ని వ్యతిరేకిస్తూ, భారతదేశంలో మోడీ ప్రభుత్వ వైఫల్యాల కారణంగా పెరిగిన గ్యాస్ ధరలను నిరసిస్తూ ఈ నెల 16న తెలంగాణ వ్యాప్తంగా అన్ని మండల, జిల్లా కేంద్రాలలో నిరసన ప్రదర్శనలు, ధర్నాలు చేయాలని సిపిఐ ఆయన పిలుపునిచ్చారు. ప్రజలంతా అధిక సంఖ్యలో పాల్గొని యుద్ధాన్ని ఆపాలని, ప్రపంచ శాంతిని పరిరక్షించాలని, భారత స్వతంత్ర విదేశాంగ విధానాన్ని పునరుద్ధరించాలని సాంబశివరావు విజ్ఞప్తి చేశారు.
అనుమతులు లేకుండా మట్టిని తరలిస్తున్న ట్రాక్టర్ల పట్టివేత….
అనుమతులు లేకుండా మట్టిని తరలిస్తున్న ట్రాక్టర్ల పట్టివేత…. కోడూరు – ఆంధ్రప్రభ :
కమ్మర్ పల్లి, సిరికొండ,ఇందల్వాయి రేంజ్ ల సిబ్బందికి అవగాహన
కమ్మర్ పల్లి, సిరికొండ,ఇందల్వాయి రేంజ్ ల సిబ్బందికి అవగాహన కమ్మర్ పల్లి, ఆంధ్ర
రాష్ట్రస్థాయి బ్యాడ్మింటన్ పోటీలలో ఉత్తమ ప్రతిభ..!
రాష్ట్రస్థాయి బ్యాడ్మింటన్ పోటీలలో ఉత్తమ ప్రతిభ..! కోడూరు – ఆంధ్రప్రభ : బ్యాంక్
Dogs Squad |అదుపులో ముగ్గురు వేటగాళ్లు…
Dogs Squad | అదుపులో ముగ్గురు వేటగాళ్లు… ఘటన స్థలానికి చేరుకున్న అటవీ
BC ACT READY : కూటమి బ్రహ్మాస్త్రం Andhra Prabha News
BC ACT READY : కూటమి బ్రహ్మాస్త్రం Andhra Prabha News (
Pawan’s UBS Trailer: Blockbuster Spectacle
The buzz around Power Star Pawan Kalyan’s upcoming entertainer Ustaad Bhagat Singh is growing stronger, with massive response to the songs trailer tease and posters. The team has now unveiled the film’s theatrical trailer. It’s a cleverly cut trailer that makes a strong impact without revealing much about the film’s storyline. The focus is primarily […] The post Pawan’s UBS Trailer: Blockbuster Spectacle appeared first on Telugu360 .
IPLలో తన ఫేవరెట్ టీం హైదరాబాద్ సన్రైజర్స్ అని చెప్పిన మీనాక్షీ చౌదరి #MeenakshiChaudhary
మెదక్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం..ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి
మెదక్ జిల్లా కొల్చారం మండల పరిధిలోని రాంపూర్ వద్ద 765D జాతీయ రహదారి పై ప్రమాదం జరిగింది. ఓ శుభకార్యానికి వెళ్లి వస్తున్న తరుణంలో నర్సాపూర్ నుంచి బైక్ పై మెదక్ వైపు వెళ్తున్న వారిని మెదక్ నుంచి సంగారెడ్డి వెళ్తున్న ఆర్టీసీ బస్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో హవేలీ ఘనపూర్ మండలం బూర్గుపల్లి గ్రామానికి చెందిన అమృత్ గౌడ్ (51) తో పాటు కొడుకు రిశివర్ధన్ గౌడ్ (13), అల్లుడు బొగడ సాయ గౌడ్ (32) అక్కడికక్కడే మృతి చెందారు.స్థానికుల సమాచారం మేరకు కొల్చారం పోలీసులు ఘటన స్టలికి చేరికొని మృతదేహాలను మెదక్ ఏరియా ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
ఆందోళన వద్దు.. వంట గ్యాస్ సరఫరాలో ఇబ్బందులు లేవు: కేంద్రం
వంట గ్యాస్ సిలిండర్ల విషయంలో ఆందోళన చెందవద్దని.. ప్రస్తుతం LPG సరఫరాలో ఎలాంట ఇబ్బందులు లేవని మరోసారి కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. గల్ఫ్ లో యుద్ధం కారణంగా భారత్ లో వంట గ్యాస్ సిలిండర్ల కొరత ఏర్పడటంతో ప్రజలు ఆందోళనలకు గురవుతున్నారు. దీంతో ముందు జాగ్రత్తగా గ్యాస్ సిలిండర్లను బుకింగ్ చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే, హిందూస్థాన్, ఇండియన్ ఆయిల్ సంస్థలు తాత్కాలికంగా బుకింగ్ ను నిలిపేశాయి. ఈ క్రమంలో ప్రజల్లో మరింత ఆందోళనలు నెలకొన్నాయి. దీనిపై పెట్రోలియం శాఖ అధికారులు మీడియాతో మాట్లాడుతూ.. వంట గ్యాస్ సిలిండర్ల విషయంలో ఎవరూ ఆందోళన చెందవద్దని చెప్పారు. పశ్చిమాసియాలో కొనసాగుతున్న సంఘర్షణ కారణంగా ప్రపంచవ్యాప్తంగా చమురు మరియు గ్యాస్ సరఫరా గొలుసు దెబ్బతింటున్నందున ప్రజలలో భయాందోళనలు బాగా పెరుగుతున్నాయని.. అందుకే, చాలామంది అవసరం లేకున్నా LPG బుకింగ్ చేస్తున్నారని తెలిపారు. 92,700 మెట్రిక్ టన్నులతో రెండు LPG నౌకలు ఇరాన్ తీరంలోని హార్ముజ్ జలసంధిని సురక్షితంగా దాటాయని.. మార్చి 16-17వరకు భారత్ కు చేరుకుంటాయని వెల్లడించారు.
రంజాన్ పండుగ సంతోషంగా జరుపుకోవాలి…
రంజాన్ పండుగ సంతోషంగా జరుపుకోవాలి… చిట్టినగర్, ఆంధ్రప్రభ : విజయవాడ పశ్చిమ నియోజక
వంట గ్యాస్ సరఫరాపై నిరంతర పర్యవేక్షణ..
వంట గ్యాస్ సరఫరాపై నిరంతర పర్యవేక్షణ.. ప్రజలకు ఇబ్బంది కలగకుండా చర్యలు..కలెక్టరేట్ లో
ఘనంగా జనసేన ఆవిర్బావ దినోత్సవ వేడుకలు…
ఘనంగా జనసేన ఆవిర్బావ దినోత్సవ వేడుకలు… ఉరవకొండ రూరల్, ఆంధ్రప్రభ : జనసేన
కోమటి జయరామ్కు ఎమ్మెల్యే అభినందనలు…
కోమటి జయరామ్కు ఎమ్మెల్యే అభినందనలు… ఇబ్రహీంపట్నం, ఆంధ్రప్రభ : ప్రవాస భారతీయుడు కోమటి
Varanasi Business Deals yet to be Closed
Superstar Mahesh Babu’s upcoming film Varanasi is directed by SS Rajamouli and the shoot is almost half done. The Georgia schedule has been wrapped up and the new schedule will commence in Hyderabad from Monday. There are a lot of speculations about the film’s theatrical, non-theatrical deals and the business collaborations. We have an update […] The post Varanasi Business Deals yet to be Closed appeared first on Telugu360 .
Varanasi Business Deals yet to be Disclosed
Superstar Mahesh Babu’s upcoming film Varanasi is directed by SS Rajamouli and the shoot is almost half done. The Georgia schedule has been wrapped up and the new schedule will commence in Hyderabad from Monday. There are a lot of speculations about the film’s theatrical, non-theatrical deals and the business collaborations. We have an update […] The post Varanasi Business Deals yet to be Disclosed appeared first on Telugu360 .
Jeevan Reddy : గులాబీ కండువా కప్పుకునేందుకు సిద్ధమయిన జీవన్ రెడ్డి
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరబోతున్నారు
250 branches |విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలి…
250 branches | విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలి… విజయవాడ పార్లమెంటు సభ్యులు
డీఆర్ఐ దాడులతో ఉలికిపాటు… ఇబ్రహీంపట్నం, ఆంధ్రప్రభ : కొండపల్లి పారిశ్రామికవాడలో అక్రమ మాదకద్రవ్య
Nagababu : వైసీపీపై నాగబాబు సంచలన కామెంట్స్
వైసీపీపై జనసేన ఎమ్మెల్సీ నాగబాబు సంచలన కామెంట్స్ చేశారు.
గ్యాస్ సరఫరాపై ఆందోళన వద్దు… కలెక్టర్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటుగ్యాస్ ఏజెన్సీల
వ్యాధి నివారణ టీకాలు వేయించాలి..
వ్యాధి నివారణ టీకాలు వేయించాలి.. హసన్ పర్తి, ఆంధ్రప్రభ ; పాడి రైతులు
No OTP, No LPG Cylinder: AP Govt Issues Strict Rule Amid Supply Concerns
Andhra Pradesh Minister Payyavula Keshav said the Centre is closely monitoring the LPG supply chain amid growing concerns over disruptions caused by tensions in the Middle East. The minister held a review meeting with officials on Saturday to assess the situation and discuss measures to prevent shortages. He said the state government is also exploring […] The post No OTP, No LPG Cylinder: AP Govt Issues Strict Rule Amid Supply Concerns appeared first on Telugu360 .
ముస్లిం సోదరులకు ఖర్జూర పండ్ల పంపిణీ…
ముస్లిం సోదరులకు ఖర్జూర పండ్ల పంపిణీ… మతసామరస్యానికి కట్టుబడి ఉండాలని పిలుపు విజయవాడ,
ఎన్డీఏతో పొత్తుపై విజయ్ ఏమన్నారంటే?
టీవీకే చీఫ్ విజయ్ పొత్తులపై క్లారిటీ ఇచ్చారు
వరంగల్ లో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు యువకులు స్పాట్ డెడ్
వరంగల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఖిలావరంగల్ మండలం మామునూరు వద్ద బైక్ పై వెళ్తున్న ఇద్దరు యువకులను టాటా ఏసీ వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఇద్దరు యువకులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని మద్యం మత్తులో ఉన్న టాటా ఏసీ డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నారు. మత్తులో వాహనాన్ని నిర్లక్ష్యంగా నడపడంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. మృతులను శ్రీపతి వంశీ, శ్రీపతి రాజుగా గుర్తించారు. డ్రైవర్ పై కేసు నమోదు చేసి విచారించనున్నట్లు పోలీసులు తెలిపారు.
Chandrababu : గ్యాస్ సరఫరా పై చంద్రబాబు కీలక ప్రకటన
మంత్రులతో ముఖ్యమంత్రి చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు
బండి సంజయ్ యాత్రలో తేనటీగల దాడి..
కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ యాత్రపై తేనటీగలు దాడి చేశాయి. శనివారం ఉదయం కరీంనగర్ నుండి కొండగట్టుకు బండి సంజయ్.. సంజయ్ అంజన్న ఆశీర్వాద యాత్ర చేపట్టారు. కరీంనగర్ జిల్లా కేంద్రం నుంచి భారీగా బిజెపి శ్రేణులతో కలిసి సంజయ్ యాత్రను ప్రారంభించారు. అయితే, రామడుగు మండలంలోని వెదిరకు చేరుకున్న సంజయ్ పాదయాత్రపై తేనటీగల గుంపు దాడి చేసింది. ఈ ఘటనలో ముగ్గురికి తీవ్ర గాయాలు కావడంతో వెంటనే వారిని చికిత్స కోసం దగ్గరలోని ఆస్పత్రికి తరలించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కొండగట్టుకు బండి సంజయ్ యాత్ర కొనసాగుతోంది. కాగా, అంతకుముందు బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ.. కరీంనగర్ మేయర్ పీఠం బిజెపికి కైవసమైతే కొండగట్టు అంజన్న ఆలయానికి కాలినడకన వచ్చి మొక్కులు తీర్చుకుంటానని మొక్కుకున్నట్లు తెలిపారు. అందుకే తాను యాత్ర చేపట్టినట్లు తెలిపారు. అంజన్న క్షేత్రాభివృద్ధికి బిజెపి కట్టుబడి ఉందని, డబుల్ ఇంజిన్ సర్కార్ తోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యం అని ఆయన చెప్పారు.
Vijay’s TVK Rejects Alliance With NDA, Calls Speculation ‘Rumours’
Actor Vijay’s political party, Tamilaga Vettri Kazhagam (TVK) has firmly denied reports suggesting a possible alliance with the AIADMK-led NDA in Tamil Nadu. Party leaders dismissed the claims as media speculation and clarified that there is no discussion about joining hands with the BJP. TVK Joint General Secretary C. T. R. Nirmal Kumar stated that […] The post Vijay’s TVK Rejects Alliance With NDA, Calls Speculation ‘Rumours’ appeared first on Telugu360 .
Breaking : మెదక్ జిల్లాలో బైకుపై ప్రయాణిస్తున్న ముగ్గురి మృతి
మెదక్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది
పంటల సాగులో మెలకువలు పాటించాలి
పంటల సాగులో మెలకువలు పాటించాలి జైనూర్, ఆంధ్రప్రభ : పంటల సాగులో రైతులు
Cricket |భారత్ టర్ఫ్ క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభం..
Cricket | భారత్ టర్ఫ్ క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభం.. 20 జట్లతో ఉత్సాహంగా
తుడుం దెబ్బ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా కుడిమెత తిరుపతి
తుడుం దెబ్బ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా కుడిమెత తిరుపతి దండేపల్లి,ఆంధ్రప్రభ : ములుగు
గ్యాస్ ఏజెన్సీ పరిశీలించిన తహసీల్దార్, ఎస్సై
మామడ, ఆంధ్రప్రభ : సోషల్ మీడియాలో గ్యాస్ కొరత గురించి వస్తున్న వార్తలను
విషాదం.. ఇద్దరు పిల్లలను గొంతు నులిమి.. ఉరేసుకున్న తల్లి
తన ఇద్దరు పిల్లలను గొంతు నులిమిన తల్లి.. తర్వాత తాను ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాదకర సంఘటన హైదరాబాద్ లోని బోరబండ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. స్థానికుల సమాచారం ప్రకారం.. సత్యవాణి, మురళి వేణు దంపతులు తమ కుటుంబంతో కలిసి పెద్దమ్మనగర్ లో నివాసముంటున్నారు. వీరికి కుమారుడు(5), కూతురు(2) ఉన్నారు. మురళి తన తండ్రిని డయాలసిస్ చికిత్స కోసం ఆసుపత్రికి తీసుకువెళ్లిన అనంతరం సత్యవతి తన ఇద్దరు పిల్లల గొంతు నులిమి తాను ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. అయితే, ఈ ఘటనలో తల్లితోపాటు కుమారుడు చనిపోగా.. కూతురి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. చావుబతుకుల్లో ఉన్న చిన్నారిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. అనంతరం ఈ ఘటనపై ఆరా తీయగా.. కుటుంబ కలహాల కారణంగానే సత్యవతి ఈ దారుణానికి పాల్పడినట్లు ప్రాథమికంగా పోలీసులు నిర్ధారించారు. ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నట్లు తెలిపారు.
ఏకలవ్య పాఠశాలను సందర్శించిన మాజీ ఎమ్మెల్యే
దమ్మపేట, ఆంధ్రప్రభ ; దమ్మపేట మండల పరిధిలోని గండుగులపల్లి ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్
చల్లపల్లిలో ఘనంగా జనసేన ఆవిర్భావ దినోత్సవం…
చల్లపల్లిలో ఘనంగా జనసేన ఆవిర్భావ దినోత్సవం… చల్లపల్లి, ఆంద్రప్రభ : జనసేన పార్టీ
ఆంజనేయస్వామి ఆలయ పునర్ నిర్మాణానికి భూమి పూజ
ఆంజనేయస్వామి ఆలయ పునర్ నిర్మాణానికి భూమి పూజ జఫర్ గడ్, ఆంధ్రప్రభ :
పరీక్షా కేంద్రం తనిఖీ చేసిన కలెక్టర్
మునుగోడు, ఆంధ్రప్రభ : 10వ తరగతి పబ్లిక్ పరీక్షల సందర్భంగా జిల్లా కలెక్టర్
ఈనెల 16న కౌన్సిల్ సాధారణ సమావేశం.. కమిషనర్ వెంకట రమణయ్య
విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని పొరపాలక సంఘ కార్యాలయంలో ఈ నెల 16వ తేదీన సాధారణ కౌన్సిల్ సమావేశమును నిర్వహిస్తున్నట్లు కమిషనర్ వెంకటరమణయ్య తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ సమావేశం మధ్యాహ్నం 12:30 గంటలకు ప్రారంభమవుతుందని తెలిపారు. కావున కౌన్సిలర్లు, కార్యాలయ అధికారులు, వైస్ చైర్మన్ లు అందరూ పాల్గొని విజయవంతం చేయాలని తెలిపారు. The post ఈనెల 16న కౌన్సిల్ సాధారణ సమావేశం.. కమిషనర్ వెంకట రమణయ్య appeared first on Visalaandhra .
టిడిపి ఆధ్వర్యంలో చిరు వ్యాపారులకు గొడుగులు పంపిణీ
విశాలాంధ్ర, ఉరవకొండ అనంతపురం జిల్లా రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ మరియు ఆయన సోదరుడు పార్టీ సీనియర్ నాయకులు పయ్యావుల శ్రీనివాసులు ఆదేశాలతో ఉరవకొండ పట్టణంలో చిరు వ్యాపారులకు శనివారం టీడీపీ నాయకులు గొడుగులు పంపిణీ చేశారు. వేసవి కాలంలో ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటంతో రోడ్లపై వ్యాపారం చేసే చిన్న వ్యాపారులు ఇబ్బందులు పడుతున్నారని గుర్తించి వారికి సహాయంగా ఈ గొడుగులను అందజేశారు. ఈ సందర్భంగా వ్యాపారులు టీడీపీ నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. […] The post టిడిపి ఆధ్వర్యంలో చిరు వ్యాపారులకు గొడుగులు పంపిణీ appeared first on Visalaandhra .
పప్పు సెనగ కొనుగోలు కేంద్రం ప్రారంభం
విశాలాంధ్ర- ఉరవకొండ (అనంతపురం జిల్లా) : స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డులో రైతులకు మద్దతు ధర కల్పించేందుకు ఏర్పాటు చేసిన పప్పు సెనగ కొనుగోలు కేంద్రాన్ని శనివారం ఉరవకొండ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ విజయభాస్కర్, పెన్నహోబిలం ఆలయ చైర్మన్ రాయంపల్లి నాగరాజు, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ ప్యారం కేశవానంద ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూరైతులు మధ్యవర్తులను ఆశ్రయించకుండా తమ పంటను నేరుగా కొనుగోలు కేంద్రానికి తీసుకురావాలని సూచించారు. కొనుగోలు కేంద్రం ద్వారా […] The post పప్పు సెనగ కొనుగోలు కేంద్రం ప్రారంభం appeared first on Visalaandhra .
శ్రీవారి దర్శనానికి భారీగా తరలివస్తున్న భక్తులు అలిపిరి వద్ద నిలిచిపోయిన వాహనాలు #Alipiri #tirumala
Pawan Kalyan Celebrates Jana Sena Foundation Day with Tribal Communities in Alluri District
Deputy Chief Minister and Jana Sena chief Pawan Kalyan spent the party’s foundation day among tribal communities in Andhra Pradesh’s Alluri district. He said he had come to listen to their concerns and assured them they would be addressed. Pawan Kalyan visited Nandigaruvu, a tribal village in Paderu mandal, to review roads built under the […] The post Pawan Kalyan Celebrates Jana Sena Foundation Day with Tribal Communities in Alluri District appeared first on Telugu360 .
గ్యాస్ విషయంలో సొమ్ము చేసుకోవాలని చూస్తే కఠిన చర్యలు తప్పవు: పయ్యావుల
అమరావతి: గృహాలు, ఆస్పత్రులు, హాస్టళ్లు.. ప్రాధాన్యత క్రమంలో గ్యాస్ పంపిణీ జరగాలని ఎపి మంత్రి పయ్యావుల కేశవ్ అధికారులకు తెలిపారు. సిలిండర్ బుకింగ్ ఆన్ లైన్ లోనే జరగాలని స్పష్టం చేశారని అన్నారు. గ్యాస్ సరఫరా అంశంపై మంత్రులు పయ్యావుల, అచ్చెన్నాయుడు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గ్యాస్ విషయంలో సొమ్ము చేసుకోవాలని చూస్తే కఠిన చర్యలు తప్పవు అని..సోషల్ మీడియాలో అవాస్తవాలు ప్రచారం చేసే వారిపై చర్యలు తప్పవు అని పయ్యావుల సూచించారు. మొదట బుక్ చేసుకున్నవారికి డెలివరీలో మొదటి ప్రాధాన్యత అని..గ్యాస్ దొరకదేమో అనే ఆందోళనతో బుకింగ్ చేయవద్దు అని అన్నారు. కేంద్రంతో నిరంతర సంప్రదింపులు సమన్వయం చేసుకుంటున్నామని, పైపులైన్ ద్వారా వినియోగించే ఆలోచనలు చేస్తున్నామని తెలియజేశారు. పైపులైన్ గ్యాస్ సరఫరాదారులతోనూ సమావేశం నిర్వహిస్తామని, సోమవారం సిఎం చంద్రబాబు నాయుడు మరోసారి ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహిస్తారని, రాష్ట్రంలో ప్రస్తుతానికి గ్యాస్ సరఫరాకు ఇబ్బంది లేదని పయ్యావుల కేశవ్ పేర్కొన్నారు.
లూజ్గా పెట్రోల్ అమ్మొద్దు.. బంకులకు కేంద్రం వార్నింగ్
ఇరాన్ యుద్ధం నేపథ్యంలో ముందు జాగ్రత్తగా పెట్రోల్, డీజిల్ను సీసాలు, డబ్బాలు వంటి విడి పాత్రలలో నిల్వ చేసుకోవడంపై కేంద్ర పెట్రోలియం, సహజ వాయువుల మంత్రిత్వ శాఖ ఓ ప్రకటన జారీ చేసింది. అదే సమయంలో, దేశవ్యాప్తంగా అన్ని పెట్రోల్ బంకుల్లో ఇంధన నిల్వలు పుష్కలంగా ఉన్నాయని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. ఇటీవల తమిళనాడులోని ఒక రిటైల్ అవుట్లెట్లో వినియోగదారుడికి లూజ్ కంటైనర్లో పెట్రోల్ పోసిన విషయం తమ దృష్టికి వచ్చిందని […] The post లూజ్గా పెట్రోల్ అమ్మొద్దు.. బంకులకు కేంద్రం వార్నింగ్ appeared first on Visalaandhra .
టెన్త్ పరీక్షలకు 475 మంది విద్యార్థులు హాజరు
కమ్మర్ పల్లి, ఆంధ్రప్రభ ; టెన్త్ పరీక్షలకు 475 మంది విద్యార్థులు హాజరయ్యారని
తెలంగాణలో ప్రారంభమైన పదో తరగతి పరీక్షలు..
తెలంగాణలో ప్రారంభమైన పదో తరగతి పరీక్షలు. పదవ తరగతి పరీక్షలు షురూ వేల్పూరు,
ద్రవిడ్, బిన్నీ, మిథాలీ రాజ్లకు అరుదైన గౌరవం
భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) నమన్ అవార్డుల జాబితాను ప్రకటించింది. 2024-25 సీజన్కు సంబంధించి క్రికెట్లో క్రీడాకారుల ప్రదర్శనలు, సేవలను గుర్తించేందుకు బిసిసిఐ ఈ అవార్డులను ఇస్తుంది. తన వార్షిక 'నమన్ అవార్డుల' ప్రదానోత్సవాన్ని ఆదివారం, మార్చి 15న న్యూఢిల్లీలో నిర్వహించనున్నట్లు తెలిపింది. ఈ వేడుకలో అత్యున్నత పురస్కారాలు ముగ్గురు దిగ్గజాలకు దక్కనున్నాయి. రాహుల్ ద్రవిడ్ , రోజర్ బిన్నీలకు కర్నల్ సి.కె. నాయుడు జీవితకాల సాఫల్య పురస్కారం.. మిథాలీ రాజ్కు 'మహిళల విభాగంలో BCCI జీవితకాల సాఫల్య పురస్కారం అందజేయనున్నారు. రాహుల్ ద్రవిడ్, ఆటగాడిగా తన సుదీర్ఘ కెరీర్లో 24,000కు పైగా అంతర్జాతీయ పరుగులు సాధించారు. అంతేకాదు, టీమిండియా ప్రధాన కోచ్గా వ్యవహరిస్తూ 2024లో ICC పురుషుల T20 ప్రపంచ కప్ టైటిల్ను గెలవడంలోనూ కీలక పాత్ర పోషించారు. ఒక ప్లేయర్ గా, కోచ్ గా రాణించిన ద్రవిడ్.. భారత క్రికెట్లో అత్యంత ప్రభావవంతమైన వ్యక్తులలో ఒకరిగా పేరు సంపాదించుకున్నారు. అలాగే, 1983లో భారత్ ప్రపంచ కప్ గెలుచుకున్న జట్టులో కీలక సభ్యుడిగా ఉన్న బిన్నీ, ఆ టోర్నమెంట్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా నిలిచారు. ఆ తర్వాత ఆయన కోచ్గా, సెలెక్టర్గా, నిర్వాహకుడిగా భారత క్రికెట్కు సేవలందించారు. ఇందులో 2022 నుండి 2025 వరకు BCCI అధ్యక్షుడిగా పనిచేశారు. ఇక, మహిళల వన్డే క్రికెట్లో అత్యధిక పరుగులు సాధించిన రికార్డు మిథాలీ తన పేరిట లిఖించుకున్నారు. ఆమె 50.68 సగటుతో మొత్తం 7,805 పరుగులు చేశారు. రెండు దశాబ్దాలకు పైగా సాగిన తన కెరీర్లో భారత జట్టును రెండుసార్లు ICC మహిళల ప్రపంచ కప్ ఫైనల్స్కు తీసుకెళ్ళారు.
‘నా కూతురు లవ్ జిహాద్లో చిక్కుకుంది…’ కాపాడాలంటూ సీఎంకు మోనాలిసా తండ్రి రిక్వెస్ట్
మహా కుంభమేళాతో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన మోనాలిసా భోస్తే ఇటీవల తన బాయ్ఫ్రెండ్ ఫర్మాన్ ఖాన్ని వివాహం చేసుకోవడంతో వివాదం నెలకొంది. ఈ వివాహంపై కొందరు ‘‘లవ్ జిహాద్‘‘ ఆరోపణలు చేయడంతో వివాదం మరింత వేడెక్కింది. ముఖ్యంగా మోనాలిసాను సినీ రంగానికి పరిచయం చేసిన దర్శకుడు సనోజ్ మిశ్రా ఈ వివాహంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ పెళ్లి ప్రేమతో జరిగినది కాదని, ‘‘లవ్ జిహాద్ లో భాగమని ఆయన ఆరోపించారు. మోనాలిసాను తానే శిక్షణ ఇచ్చి […] The post ‘నా కూతురు లవ్ జిహాద్లో చిక్కుకుంది…’ కాపాడాలంటూ సీఎంకు మోనాలిసా తండ్రి రిక్వెస్ట్ appeared first on Visalaandhra .
పరీక్షలు పారదర్శకంగా నిర్వహించాలి
పరీక్షలు పారదర్శకంగా నిర్వహించాలి ఆంధ్రప్రభ ప్రతినిధి, భూపాలపల్లి : పదో తరగతి వార్షిక
war |ధరలు భగభగ పెరిగిన నిత్యావసర రేట్లుసలసల కాగుతున్న వంట నూనెఇంట్లో ఉడకని
ఏక పక్ష నిర్ణయంతో సస్పెండ్ చేయడం సరికాదు
కాంగ్రెస్ నాయకులు జంగిలి వెంకటేశ్వర్లు, కొదమగుండ్ల నాగరాజు. నేరేడుచర్ల (జనంసాక్షి) న్యూస్. రామాపురం 07 వార్డు కాంగ్రెస్ పార్టీ టికెట్ విషయంలో కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడి …
Social media | అసక్తికర పోస్ట్ Social media | ఆంధ్రప్రభ, వెబ్
ఏలూరు: రాత్రిపూట ఇంట్లోకి దూరి.. గ్యాస్ సిలిండర్ చోరీ..
దొంగలు కూడా ట్రెండు మారుస్తున్నారు.. నిన్నామొన్నటి దాకా బంగారం. వెండిపై కన్నేసిన దొంగలు.. ఇప్పుడు గ్యాస్ బండపై కన్నేస్తున్నారు. గ్యాస్ సిలిండర్లు దొంగిలిస్తున్నారు. మన పొరుగున ఉన్న కర్ణాటక, తమిళనాడులో ఇప్పటికే ఇలాంటి చోరీలు జరగ్గా.. తాజాగా ఏలూరు జిల్లా ద్వారకా తిరుమలలోనే గ్యాస్ సిలిండర్ చోరీ జరిగింది. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమలలో ఓ ఇంటి ఆవరణలోకి రాత్రి సమయంలో ప్రవేశించిన దొంగలు.. కాంపౌండ్లో పెట్టిన గ్యాస్ సిలిండర్ ఎత్తుకెళ్లిపోయారు. ఇంట్లోని వ్యక్తులు ఇంటికి తాళం […] The post ఏలూరు: రాత్రిపూట ఇంట్లోకి దూరి.. గ్యాస్ సిలిండర్ చోరీ.. appeared first on Visalaandhra .
ఘనంగా లీడేల్ ఇంటర్నేషనల్ స్కూల్ వార్షికోత్సవం
ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి భూదాన్ పోచంపల్లి, మార్చి 14 (జనం సాక్షి): పట్టణ కేంద్రంలోని …
కుటుంబ కలహాల కారణంగా ఇద్దరు పిల్లలతో కలసి యువతి ఆత్మహత్య
విశాలాంధ్ర బ్యూరో ` కర్నూలు : కుటుంబ కలహాల కారణంగా ఇద్దరు పిల్లలతో కలసి యువత ఆత్మహత్య చేసుకుని మతి చెందిన స ంఘటన శనివారం వెలుగు చూసింది. కర్నూలు మండలం గార్గేయపురం గ్రామానికి చెందిన రాజేశ్శరీ (35) 14 సంవత్సరాల క్రితం తెలంగాణా రాష్ట్రం అలంపూర్కు చెందిన రాజుతో వివాహం అయింది. వీరికి ఇద్దరు కుమారులు . భర్త అనుమానంతో వేధింపులకు గురిచేస్తుండే వాడని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. గత రెండు రోజుల క్రితం భర్త వేధింపులు […] The post కుటుంబ కలహాల కారణంగా ఇద్దరు పిల్లలతో కలసి యువతి ఆత్మహత్య appeared first on Visalaandhra .
AP Liquor Scam: High Court Pulls Up ACB Court Over Mithun Reddy Bail Order
The Andhra Pradesh High Court has criticised the Vijayawada ACB Court for going beyond its limits while granting bail to YSR Congress Party MP Peddireddy Mithun Reddy in the liquor scam case. However, the High Court refused to cancel the bail granted to him. While hearing a petition filed by the Special Investigation Team, the […] The post AP Liquor Scam: High Court Pulls Up ACB Court Over Mithun Reddy Bail Order appeared first on Telugu360 .
పారిశుద్ధ్య కార్మికుల సేవలు ప్రశంసనీయం
పారిశుద్ధ్య కార్మికుల సేవలు ప్రశంసనీయం కమ్మర్ పల్లి,ఆంధ్ర ప్రభ: గ్రామాలను ఎంతో పరిశుభ్రంగా
గ్రీవెన్స్ డే సందర్భంగా ఆర్జీల స్వీకరణ….
గ్రీవెన్స్ డే సందర్భంగా ఆర్జీల స్వీకరణ…. పెడన – ఆంధ్రప్రభ : పెడన
వంట గ్యాస్ కొరత.. తమిళనాడు సర్కార్ కీలక నిర్ణయం
చెన్నై: దేశంలో ఏర్పడిన వంట గ్యాస్ సిలిండర్ల సంక్షోభంపై తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గ్యాస్ కొరతతో తమిళనాడులో విద్యుత్ వినియోగం భారీగా పెరిగింది. ఈ క్రమంలో ప్రజలపై కొంత భారాన్ని తగ్గించాలని.. ఇందులో భాగంగా విద్యుత్ పై సబ్సిడి ఇవ్వాలని నిర్ణయించింది. ఈ సందర్భంగా యూనిట్పై 2 రూపాయలు సబ్సిడీని ప్రకటించింది. LPG నుండి విద్యుత్ స్టవ్లకు మారే రెస్టారెంట్లు, టీ దుకాణాలు, క్లౌడ్ కిచెన్లు, ఇతర ఆహార తయారీ కేంద్రాలకు యూనిట్కు రూ.2 చొప్పున రాయితీని ఇవ్వనున్నట్లు వెల్లడించింది. పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా వంట గ్యాస్ కొరత ఏర్పడన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో వాణిజ్య అవసరాల కోసం LPG వినియోగంపై కేంద్ర ప్రభుత్వం ఆంక్షలు విధించింది. ఈ ఆంక్షలు అమల్లో ఉన్నంత కాలం తమిళనాడులో ఈ రాయితీ వర్తించనుంది.
కావేరమ్మపేట మున్సిపల్ భవనంలో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ఏర్పాటు చేయండి
ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డికి వినతి జడ్చర్ల, మార్చి 13 (జనంసాక్షి): కావేరమ్మపేటలోని మున్సిపల్ కార్యాలయ భవనంలో జడ్చర్ల సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలని కోరుతూ …
Mega158: Chiranjeevi says No Compromise
Megastar Chiranjeevi is on a break after the super success of Mana Shankara Vara Prasad Garu. The actor has given his nod for Mega 158 which was announced last year. Bobby Kolli is the director and the shoot was planned to commence early this year. Despite several changes suggested, Chiranjeevi is not happy with the […] The post Mega158: Chiranjeevi says No Compromise appeared first on Telugu360 .
రైతులు ధైర్యంగా ఆయిల్ పామ్ పంట వేయండి: తుమ్మల
హైదరాబాద్: రైతులకు పెట్టుబడి, ఎరువులు అన్నీ ఇస్తున్నాం అని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. తన తోటలో అనేక పంటలు పండిస్తున్నానని అన్నారు. రూ.300 కోట్ల వ్యయంతో అత్యాధునిక హంగులతో నిర్మించిన ఫ్యాక్టరీని మంత్రులు పరిశీలించారు. సిద్ధిపేటలో నర్మెట్ ఆయిల్ పామ్ ఫ్యాక్టరీని మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్ సందర్శించారు. ఈ నెల 22న సిఎం రేవంత్ రెడ్డి ఫ్యాక్టరీ ప్రారంభించనున్నారు. ప్రోసెసింగ్ పరిశీలన ట్రయల్ రన్ లో భాగంగా నడుస్తుందని, ప్రోసెసింగ్ యూనిట్ గంటకు 30 టన్నుల సామర్థ్యంతో పనిచేయనుందని అన్నారు. ఈ సందర్భంగా సిద్ధిపేట జిల్లాలో ఆయన మీడియాతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ఆయిల్ పామ్ టన్ను ధర రూ. 20 వేలకు పైగా పెంచామని చెప్పారు. రైతులు ధైర్యంగా ఆయిల్ పామ్ పంట వేయండి అని.. ఆయిల్ పామ్ తో పాటు ఇతర పంటలను మధ్యలోవేసుకోవచ్చునని తుమ్మల సూచించారు. ఆయిల్ పామ్ పంటకు నీటి సమస్య, మార్కెట్ సమస్య లేదని, అన్ని విధాల రైతులకు లాభాలు ఇచ్చే పంట అని తెలియజేశారు. గ్యారెంటీగా ఆదాయాన్ని ఇచ్చే ఆయిల్ పామ్ అని.. నర్మెట్టలో రైతు మేలా నిర్వహిస్తామని అన్నారు. రాష్ట్రంలో ఆయిల్ పామ్ కు అనువైన 20 లక్షల ఎకరాల భూమి ఉందని తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు.
సోనమ్ వాంగ్చుక్ విడుదలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్చుక్ విడుదలకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.ఆరు నెలల క్రితం ఆయనను అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. జాతీయ భద్రతా చట్టం ఎన్ఎస్ఏ కింద సోనమ్ వాంగ్చుక్ను అరెస్టు చేశారు. లేహ్లో చోటుచేసుకున్న అల్లర్ల నేపథ్యంలో ఆయనను ప్రభుత్వం నిర్బంధంలోకి తీసుకుంది. అయితే లడాఖ్లో శాంతి, స్థిరత్వం నెలకొల్పడంపై ప్రభుత్వం కట్టుబడి ఉందని అధికార వర్గాలు తెలిపాయి.ఈ నేపథ్యంలో ప్రాంతంలోని అన్ని వర్గాలతో నిర్మాణాత్మక చర్చలు జరపాలని కేంద్రం భావిస్తోంది. ఈ ఉద్దేశంతోనే […] The post సోనమ్ వాంగ్చుక్ విడుదలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ appeared first on Visalaandhra .
నేటి నుంచి ఇండిగో టికెట్ల ధర పెంపు.. ప్రయాణికులపై అదనపు భారం
పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధ ప్రభావం విమాన ప్రయాణాలపై కూడా పడుతోంది.ఇంధన ధరలు భారీగా పెరగడంతో భారతీయ లో-కాస్ట్ విమానయాన సంస్థ ఇండిగో టికెట్ ధరలను పెంచాలని నిర్ణయించింది. మార్చి 14 నుంచి దేశీయ, అంతర్జాతీయ అన్ని విమానాల్లో ఫ్యూయల్ సర్చార్జ్ విధించనున్నట్లు సంస్థ ప్రకటించింది. ఇంధన ధరల పెరుగుదల కారణంగా ఈ అదనపు ఛార్జ్ను ప్రయాణికులపై మోపాల్సి వస్తోందని సంస్థ తెలిపింది. ప్రయాణించే ప్రాంతాన్ని బట్టి టికెట్ ధరలు రూ.425 నుంచి రూ.2,300 వరకు పెరగనున్నాయి. పశ్చిమాసియాలో […] The post నేటి నుంచి ఇండిగో టికెట్ల ధర పెంపు.. ప్రయాణికులపై అదనపు భారం appeared first on Visalaandhra .
జనహృదయనేత శీనన్నకు కన్నీటి వీడ్కోలు
జనహృదయనేత శీనన్నకు కన్నీటి వీడ్కోలు వనపర్తి టౌన్, ఆంధ్రప్రభ : వనపర్తి జిల్లాలో
పదవ తరగతి పబ్లిక్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు విద్యార్థులకు ఆల్ ద బెస్ట్ : జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి
విశాలాంధ్ర బ్యూరో ` కర్నూలు :- పదవ తరగతి పబ్లిక్ పరీక్షలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేలా అన్ని ఏర్పాట్లు చేశాం అని జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి పేర్కొన్నారు.శనివారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్ లో 10వ తరగతి పబ్లిక్ పరీక్షల అంశం పై కలెక్టర్ ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మార్చి 16వ తేదీ నుండి రాష్ట్రమంతటా పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రారంభం అవుతాయన్నారు.కర్నూలు జిల్లాలో 37 వేల 331 మంది విద్యార్థులు […] The post పదవ తరగతి పబ్లిక్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు విద్యార్థులకు ఆల్ ద బెస్ట్ : జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి appeared first on Visalaandhra .
మహిళలు సమస్యల సాధన కోసం పోరాడాలి
మున్సిపల్ చైర్ పర్సన్ కడకంచి బాలమణి బచ్చన్నపేట ( జనం సాక్షి): మహిళలలు మహిళల సమస్యల సాధన కోసం నిరంతరం పోరాటం చేయాలని జనగామ మున్సిపల్ చైర్మన్ …
పారిశుధ్య కార్మికుల సేవలకు సన్మానం
భీమ్గల్ రూరల్, ఆంధ్రప్రభ ; గ్రామాల్లో పారిశుధ్య కార్మికులు అందించే సేవలు వెలకట్టలేనివని,
తెలంగాణలో ఇప్ప సారా? ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి ప్రతిపాదనపై మంత్రి జూపల్లి కీలక వ్యాఖ్యలు
జడ్చర్ల, మార్చి 13 (జనంసాక్షి): తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో ఈసారి సారా అంశం హాట్ టాపిక్గా మారే సూచనలు కనిపిస్తున్నాయి. జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి చేసిన …
పదవ తరగతి పరీక్ష కేంద్రాన్ని పరిశీలించిన ఎంపీడీవో
కమ్మర్ పల్లి, ఆంధ్రప్రభ ; పదవ తరగతి పరీక్షలు శనివారం ప్రారంభం అయ్యాయి.
హొర్మూజ్ను దాటిన రెండు భారత ఎల్పీజీ నౌకలు
మాట నిలబెట్టుకున్న ఇరాన్.. పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న తరుణంలో భారత్కు భారీ ఊరట లభించింది. కీలకమైన హొర్మూజ్ జలసంధిలో భారత నౌకలకు సురక్షిత మార్గం కల్పిస్తామని ఇరాన్ ఇచ్చిన హామీ మేరకు రెండు భారతీయ ఎల్పీజీ ట్యాంకర్లు ఆ జలసంధిని విజయవంతంగా దాటాయి. శివాలిక్, నందా దేవి అనే ఈ రెండు నౌకలు ప్రస్తుతం సురక్షిత జలాల్లోకి ప్రవేశించాయి. ప్రభుత్వ వర్గాల సమాచారం ప్రకారం, శివాలిక్ నౌక ప్రస్తుతం భారత నౌకాదళం పర్యవేక్షణలో ఉంది. మరో […] The post హొర్మూజ్ను దాటిన రెండు భారత ఎల్పీజీ నౌకలు appeared first on Visalaandhra .
bcci |అత్యుత్తమ సేవలకు అవార్డులు
bcci | అత్యుత్తమ సేవలకు అవార్డులు రోజర్ బిన్నీ, రాహుల్ ద్రావిడ్, మిథాలీ

29 C