SENSEX
NIFTY
GOLD
USD/INR

Weather

35    C
...

మార్కాపురం బస్సు ప్రమాదం అత్యంత బాధాకరం: మంత్రి నారా లోకేశ్

ప్రకాశం జిల్లా మార్కాపురం సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రాయవరం వద్ద టిప్పర్, ప్రైవేటు బస్సు ఢీకొన్న ఘటనలో పలువురు ప్రయాణికులు సజీవ దహనం కావడం తనను తీవ్రంగా కలచివేసిందని ఆయన ఆవేదన చెందారు. ఈ మేరకు గురువారం సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ఈ దుర్ఘటన అత్యంత బాధాకరమని లోకేశ్ పేర్కొన్నారు. ప్రమాదంలో గాయపడిన వారికి అవసరమైన అత్యున్నత వైద్య […] The post మార్కాపురం బస్సు ప్రమాదం అత్యంత బాధాకరం: మంత్రి నారా లోకేశ్ appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 26 Mar 2026 3:26 pm

ఆటో బోల్తా పడి విద్యార్ధి మృతి..

గీసుగొండ, ఆంధ్రప్రభ : రోడ్డు ప్రమాదంలో గాయపడిన 10వ తరగతి స్థానికులు తెలిపిన

ప్రభ న్యూస్ 26 Mar 2026 3:24 pm

Fahadh Faasil in Ram’s Next?

Energetic Star Ram is extra cautious after debacles. He is personally working on the scripts of his upcoming projects. Ram is keen to take up two new films and an official announcement about his next project will be made this week. Logi Vignesh, a debutant who worked as an assistant for Lokesh Kanagaraj will direct […] The post Fahadh Faasil in Ram’s Next? appeared first on Telugu360 .

తెలుగు 360 26 Mar 2026 3:19 pm

Band Melam Movie Review

Band Melam Movie Review Band Melam Movie Review Telugu360 Rating: 1.5/5 Successful writer Kona Venkat has penned and produced a small film titled Band Melam. Court actors Roshan and Sridevi played the lead roles in this youthful entertainer and the film released today. Here is the review of Band Melam: Story: Giri (Roshan) and Raji […] The post Band Melam Movie Review appeared first on Telugu360 .

తెలుగు 360 26 Mar 2026 3:12 pm

26thMarchCartoon |ఆంధ్రప్రభలో నేటి కార్టూన్ ఔరా

26thMarchCartoon | ఆంధ్రప్రభలో నేటి కార్టూన్ ఔరా 26thMarchCartoon గ్యాస్, పెట్రోల్ సమస్యలపై

ప్రభ న్యూస్ 26 Mar 2026 3:08 pm

The baby |పసికందుపై తల్లి దారుణం….

The baby | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుపతి జిల్లా

ప్రభ న్యూస్ 26 Mar 2026 3:05 pm

Five Upcoming Sport dramas in Telugu Cinema

Some of the top actors of Telugu cinema have picked up sports drama for their upcoming projects. Here is a list of such films: Peddi: Ram Charan plays an athlete in Peddi, a rustic village-based sports drama. Apart from cricket, the film has several sports involved. Buchi Babu is the director and the shoot is […] The post Five Upcoming Sport dramas in Telugu Cinema appeared first on Telugu360 .

తెలుగు 360 26 Mar 2026 3:00 pm

$333 Million Fuel Emergency Fund భళా.. ఫిలిఫ్సైన్స్​Amdhra Prabha Latest News

$333 Million Fuel Emergency Fund భళా.. ఫిలిఫ్సైన్స్​Amdhra Prabha Latest News

ప్రభ న్యూస్ 26 Mar 2026 2:56 pm

రెవెన్యూ క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలు–2026

రెవెన్యూ క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలు–2026 రెవెన్యూ ఉద్యోగులు పెద్ద ఎత్తున పాల్గొనాలిఅధ్యక్షులు, ఏపీఆర్ఎస్ఏ

ప్రభ న్యూస్ 26 Mar 2026 2:54 pm

Police Quarters |లంచంతో పట్టుబడ్డ ఎస్‌ఐ

Police Quarters | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: నిర్మల్ జిల్లా మామడ పోలీసు

ప్రభ న్యూస్ 26 Mar 2026 2:50 pm

ఇంద్రకీలాద్రిపై పుష్పార్చన వైభవం…

ఇంద్రకీలాద్రిపై పుష్పార్చన వైభవం… 8 రోజున దుర్గమ్మకు విశేష పుష్పార్చన.సంపంగి,చామంతి పరిమళాలతో దుర్గామాత

ప్రభ న్యూస్ 26 Mar 2026 2:48 pm

tollywood heroin |గ్లామర్ బ్యూటీ కామాక్షి భాస్కర్ల

tollywood heroin | గ్లామర్ బ్యూటీ కామాక్షి భాస్కర్ల ఆంధ్ర‌ప్ర‌భ వెబ్‌డెస్క్ :

ప్రభ న్యూస్ 26 Mar 2026 2:47 pm

పాఠశాల ఆకస్మిక తనిఖీ చేసిన ఎమ్మెల్యే వసంత..

పాఠశాల ఆకస్మిక తనిఖీ చేసిన ఎమ్మెల్యే వసంత.. మధ్యాహ్న భోజన పథకంపై క్షేత్రస్థాయి

ప్రభ న్యూస్ 26 Mar 2026 2:43 pm

ఇరాన్‌ కు బిగ్ షాక్.. ఇజ్రాయెల్ దాడిలో నేవీ చీఫ్‌ మృతి!

అమెరికా-ఇజ్రాయెల్ తో జరుగుతున్న యుద్ధంలో ఇరాన్ కు మరో పెద్ద దెబ్బ తగిలింది. ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో ఇరాన్ నేవీ చీఫ్‌ అలిరెజా తంగ్సిరీ మృతి చెందినట్లు తెలుస్తోంది. తమ దాడుల్లో ఇరాన్‌ నేవీ చీఫ్‌ మరణించినట్లు తాజాగా ఇజ్రాయెల్ తెలిపింది. ఇరాన్ శక్తివంతమైన ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) నౌకాదళ విభాగానికి నాయకత్వం వహించిన తంగ్సిరి, ఓడరేవు పట్టణమైన బందర్ అబ్బాస్‌లో జరిగిన దాడిలో మరణించినట్లు సమాచారం. హోర్ముజ్ జలసంధిని మూసివేయడాన్ని పర్యవేక్షించే బాధ్యత కమోడోర్ తంగ్సిరి నిర్వహిస్తున్నాడని ఇజ్రాయెల్ అధికారి తెలిపారు. అయితే, ఈ దాడి గురించి ఇరాన్ నుండి ఎలాంటి స్పందన రాలేదు.

మన తెలంగాణ 26 Mar 2026 2:30 pm

ఈవీఎం, వీవీప్యాట్ గోదాంకు ప‌టిష్ట భ‌ద్ర‌త‌…

ఈవీఎం, వీవీప్యాట్ గోదాంకు ప‌టిష్ట భ‌ద్ర‌త‌… జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ విజయవాడ

ప్రభ న్యూస్ 26 Mar 2026 2:27 pm

YSRCP : ఫ్యాన్ కింద సేదతీరడమే మంచిదా.. లీడర్లలో ఆలోచన

నియోజకవర్గాల పునర్విభజనతో వైసీపీ వైపు చూసే నేతల సంఖ్య పెరిగే అవకాశాలున్నాయన్నఅంచనాలు వినిపిస్తున్నాయి

తెలుగు పోస్ట్ 26 Mar 2026 2:26 pm

ఘనంగా మంత్రి అచ్చెన్నాయుడు జన్మదిన వేడుకలు

ఘనంగా మంత్రి అచ్చెన్నాయుడు జన్మదిన వేడుకలు అవనిగడ్డ, ఆంధ్ర‌ప్ర‌భ : రాష్ట్ర వ్యవసాయ,

ప్రభ న్యూస్ 26 Mar 2026 2:23 pm

AP |అత్తమామలపై కక్షతో బావ దారుణం

AP | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురం జిల్లా యాడికి

ప్రభ న్యూస్ 26 Mar 2026 2:12 pm

లంకమ్మ ఉత్సవాలు విజయవంతం చేయాలి..

లంకమ్మ ఉత్సవాలు విజయవంతం చేయాలి.. వార్షిక జాతర పోస్టర్లు ఆవిష్కరించిన ఎమ్మెల్యే.. అవనిగడ్డ

ప్రభ న్యూస్ 26 Mar 2026 2:11 pm

జలధీశ్వరాలయం దర్శించిన హిందూ కాలేజ్ కరెస్పాండెంట్ …

జలధీశ్వరాలయం దర్శించిన హిందూ కాలేజ్ కరెస్పాండెంట్ … ఘంటసాల – ఆంధ్రప్రభ :

ప్రభ న్యూస్ 26 Mar 2026 2:08 pm

సిరిసిల్లలో విషాదం.. మూడేళ్ల కొడుతో బావిలో దూకిన తల్లి..

ఓ మహిళ తన మూడేళ్ల బిడ్డతో బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ విషాద ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఇల్లంతకుంట మండలం రంగంపేట గ్రామంలో చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. ఎలవేని రేఖ(25) అనే మహిళ, తన కుమారుడు (3)తోపాటు.. తల్లిగారి ఇంటి వద్ద ఉన్న వ్యవసాయ బావిలోకి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనలో తల్లి, కొడుకు ఇద్దరూ ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాలను బావి నుంచి బయటకు తీసి ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై ఆరా తీసిన పోలీసులు.. కుటుంబ సమస్యల కారణంగానే రేఖ ఈ దారుణానికి పాల్పడినట్లు ప్రాథమిక విచారణలో తేలినట్లు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

మన తెలంగాణ 26 Mar 2026 2:07 pm

మార్కాపురం బస్సు ప్రమాదం బాధాకరం…

మార్కాపురం బస్సు ప్రమాదం బాధాకరం… 13 మంది సజీవ దహనమయ్యారన్న వార్థ దిగ్భ్రాంతికి

ప్రభ న్యూస్ 26 Mar 2026 2:04 pm

100 శాతం పన్ను వసూళ్ల పై దృష్టి సారించాలి…

100 శాతం పన్ను వసూళ్ల పై దృష్టి సారించాలి… పెద్దపల్లి జిల్లా కలెక్టర్

ప్రభ న్యూస్ 26 Mar 2026 1:58 pm

3.6 Crore Ferry Auction : ఫెర్రీ రేవు వేలం వ‌ర్రీ Andhra Prabha Latest News

3.6 Crore Ferry Auction : ఫెర్రీ రేవు వేలం వ‌ర్రీ Andhra

ప్రభ న్యూస్ 26 Mar 2026 1:49 pm

మలబార్ గోల్డ్ అండ్ డైమండ్ స్కాలర్షిప్స్‌ పంపిణీ

మలబార్ గోల్డ్ అండ్ డైమండ్ స్కాలర్షిప్స్‌ పంపిణీ భవానిపురం, ఆంధ్రప్రభ : మలబార్

ప్రభ న్యూస్ 26 Mar 2026 1:48 pm

రామ్‌చరణ్‌కు కంటి సర్జరీ.. డాక్టర్‌కి చిరు ధన్యవాదాలు..

హైదరాబాద్: స్టార్ హీరో రామ్‌చరణ్ హీరోగా నటిస్తున్న ‘పెద్ది’ చిత్రంలో ఆయనకు గాయమైన విషయం తెలిసిందే. అయితే సకాలంలో సరైన వైద్యం అందడంతో చరణ్ త్వరగా కోలుకున్నారు. ఈ సందర్భంగా చరణ్‌కు వైద్యం అందించిన డాక్టర్ సుధాకర్ ప్రసాద్‌కు మెగాస్టార్ చిరంజీవి ధన్యవాదాలు తెలిపారు. చరణ్‌కి సర్జరీ చేసిన వైద్యుడికి చిరు సోషల్‌మీడియా వేదికగా కృతజ్ఙతలు తెలిపారు ‘‘చరణ్ కనురెప్పకు మీరు సరైన సమయంలో ఎంతో నైపుణ్యంతో సర్జరీ చేసినందుకు ధన్యవాదాలు. మొదట మాకు కొంత ఆందోళన కలిగింది. కానీ, మీ మాటలు విన్నాక భయం పోయి ధైర్యం వచ్చింది’’ అని డాక్టర్ సుధాకర్‌ని ఉద్ధేశిస్తూ చిరంజీవి ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ఈ పోస్ట్‌పై చిరు అభిమానులతో పాటు చరణ్ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. చరణ్ త్వరగా కోలుకోవాలని వాళ్లు ఆశిస్తున్నారు.

మన తెలంగాణ 26 Mar 2026 1:37 pm

పెట్రోలు, డీజిల్ ధరలను పెంచుతూ నిర్ణయం

పెట్రోలు ధరలను పెంచుతూ ప్రయివేటు రంగ చమురు సంస్థ నిర్ణయం తీసుకుంది

తెలుగు పోస్ట్ 26 Mar 2026 1:32 pm

మార్కాపురం రోడ్డు ప్రమాదం.. ప్రభుత్వం కంట్రోల్ రూమ్ ఏర్పాటు

ఏపీలోని మార్కాపురం జిల్లాలో జరిగిన భయానక రోడ్డు ప్రమాదం రాష్ట్రాన్ని కుదిపేసింది.ఈ ఘటనలో మొత్తం 13 మంది సజీవ దహనమవగా, మరికొంత మంది తీవ్రంగా గాయపడ్డారు.ప్రస్తుతం గాయపడిన వారి సంఖ్య సుమారు 15 మందికి చేరినట్లు సమాచారం.ఈ విషాద ఘటనపై వెంటనే స్పందించిన ప్రభుత్వం, బాధితులకు సహాయం అందించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టింది.ప్రమాదానికి సంబంధించిన వివరాలు తెలుసుకునేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేసింది.బాధితుల కుటుంబ సభ్యులు, బంధువులు సమాచారం కోసం సంప్రదించేందుకు కొన్ని ఫోన్ […] The post మార్కాపురం రోడ్డు ప్రమాదం.. ప్రభుత్వం కంట్రోల్ రూమ్ ఏర్పాటు appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 26 Mar 2026 1:30 pm

Andhra Pradesh : వైసీపీని కూటమి సర్కార్ ఇలా దెబ్బకొట్టనుందా? బలమైన నేతల నియోజకవర్గాలు గల్లంతేlనా?

నియోజకవర్గాల పునర్విభజనతో ఆంధ్రప్రదేశ్ లో కూటమి పార్టీలకే లాభం చేకూరుతుందన్న అంచనాలు వినపడుతున్నాయి

తెలుగు పోస్ట్ 26 Mar 2026 1:28 pm

యూరియా పంపిణీలో ఇబ్బంది కలగకుండా ముందస్తు చర్యలు…

యూరియా పంపిణీలో ఇబ్బంది కలగకుండా ముందస్తు చర్యలు… మచిలీపట్నం – ఆంధ్రప్రభ :

ప్రభ న్యూస్ 26 Mar 2026 1:27 pm

నార్సింగికి అసెంబ్లీ హోదా ఇవ్వాలి : బీజేపీ డిమాండ్

నార్సింగి, ఆంధ్రప్రభ : రాష్ట్రంలో కొత్త నియోజకవర్గాల ఏర్పాటు నేపథ్యంలో నార్సింగిని ప్రత్యేక

ప్రభ న్యూస్ 26 Mar 2026 1:24 pm

ఇక పైప్డ్ గ్యాస్ వాడకాన్ని ప్రోత్సహిస్తాం: మంత్రి నాదెండ్ల మనోహర్

రాష్ట్రంలో ఎల్పీజీ సిలిండర్ల సరఫరాపై ఒత్తిడిని తగ్గించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పట్టణ ప్రాంతాల్లో ఎల్పీజీకి బదులుగా పైపుల ద్వారా సరఫరా చేసే సహజ వాయువు (పీఎన్‌జీ) వాడకాన్ని ప్రోత్సహించేందుకు కొత్త విధానాన్ని తీసుకురానున్నట్లు పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. త్వరలోనే దీనిపై మంత్రివర్గంలో నిర్ణయం తీసుకుంటామని ఆయన వెల్లడించారు. పట్టణాల్లోని వినియోగదారులను ఎల్పీజీ నుంచి పీఎన్జీ వైపు మళ్లిస్తామని తెలిపారు.వాణిజ్య అవసరాలకు ఇచ్చే గ్యాస్ సరఫరాను కేంద్రం పెంచిందని, రెస్టారెంట్లు, […] The post ఇక పైప్డ్ గ్యాస్ వాడకాన్ని ప్రోత్సహిస్తాం: మంత్రి నాదెండ్ల మనోహర్ appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 26 Mar 2026 1:23 pm

ప్రతిభ కనబరిచిన విద్యార్థులు

ప్రతిభ కనబరిచిన విద్యార్థులు చల్లపల్లి – ఆంధ్రప్రభ : ఐఐటి, నీట్ ఫౌండేషన్

ప్రభ న్యూస్ 26 Mar 2026 1:21 pm

eye problems |ఏం చేయాలంటే..?

eye problems | ఏం చేయాలంటే..? ఆంధ్ర‌ప్ర‌భ వెబ్‌డెస్క్ : ప్రస్తుత కాలంలో

ప్రభ న్యూస్ 26 Mar 2026 1:21 pm

Harish Rao : ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేసింది

తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోగ్య శ్రీని నిర్వీర్యం చేసిందని బీఆర్ఎస్ నేత హరీశ్ రావు అన్నారు

తెలుగు పోస్ట్ 26 Mar 2026 1:21 pm

పట్టణ ప్రజలకు నీటి కష్టాలు రాకుండా కృషి చేస్తా..

యాదగిరిగుట్ట, ఆంధ్రప్రభ ; పట్టణంలోని ఒకటవ వార్డులో పాత బోరుని రీప్రెష్ చేస్తున్నామనిమున్సిపల్

ప్రభ న్యూస్ 26 Mar 2026 1:17 pm

బస్సు ప్రమాద బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుంది…

బస్సు ప్రమాద బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుంది… ఘటన స్థలాన్ని పరిశీలించిన మంత్రులు,

ప్రభ న్యూస్ 26 Mar 2026 1:17 pm

హైదరాబాద్ లో గ్యాస్ కొరత.. ఆటో నుంచి సిలిండర్లు ఎత్తుకెళ్లేందుకు యత్నం

పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో భారత్ లో వంట గ్యాస్ కొరత ఏర్పడింది. ఎల్ పిజి సిలిండర్ల కొరత లేదని కేంద్రం చెబుతున్నా.. సిలిండర్లు బుకింగ్ అయినా డెలివరీ కావడం లేదని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. గురువారం హైదరాబాద్ లో వంట గ్యాస్ సిలిండర్ల కొరత మరోసారి కనిపింది. గ్యాస్ బుక్ చేసి చాలా రోజులు గడుస్తున్నా ఇంకా సిలిండర్ రాలేదని వినియోగదారుల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈక్రమంలో గ్యాస్ ఆటో నుండి సిలిండర్లు ఎత్తుకెళ్లేందుకు వినియోగదారులు ప్రయత్నించారు. ఈ ఘటన ఫిలింనగర్ పరిధిలోని షేక్‌పేట్ లో చోటుచేసుకుంది. గ్యాస్ ఏజెన్సీ నుండి సిలిండర్లతో బయటికి వచ్చిన ఆటో నుండి అనుమతి లేకుండా కొందరు సిలిండర్లు ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో కొంతసేపు ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. వెంటనే ఏజెన్సీ సబ్బంది, స్థానికులతో కలిసి వారిని అడ్డుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

మన తెలంగాణ 26 Mar 2026 1:15 pm

ఇరాన్ సుప్రీం లీడర్‌గా నన్ను ఉండమన్నారు.. ట్రంప్‌ ప్రగల్భాలు

పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన తాజా వ్యాఖ్యలు అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారాయి. ఇరాన్ విషయంలో తాము భారీ విజయాన్ని సాధించబోతున్నామని ధీమా వ్యక్తం చేసిన ట్రంప్.. ఆ దేశ సుప్రీం లీడర్ పదవికి సంబంధించి అత్యంత ఆసక్తికరమైన, అతిశయోక్తిగా అనిపించే వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. రిపబ్లికన్ పార్టీ విరాళాల సేకరణ కార్యక్రమంలో పాల్గొన్న ట్రంప్, ఇరాన్ ప్రస్తుత పరిస్థితిపై విరుచుకుపడ్డారు. […] The post ఇరాన్ సుప్రీం లీడర్‌గా నన్ను ఉండమన్నారు.. ట్రంప్‌ ప్రగల్భాలు appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 26 Mar 2026 1:14 pm

వికారాబాద్ కూరగాయల మార్కెట్‌పై ఆకస్మిక తనిఖీ

వికారాబాద్, ఆంధ్రప్రభ : రైతులకు అన్యాయం జరిగితే ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని వ్యవసాయ

ప్రభ న్యూస్ 26 Mar 2026 1:13 pm

రోడ్డు వంతెనగ నిర్మించాలని ప్రధాన రోడ్డుపై రాస్తారోకో…

రోడ్డు వంతెనగ నిర్మించాలని ప్రధాన రోడ్డుపై రాస్తారోకో… ఉట్నూర్, ఆంధ్రప్రభ : ఉట్నూర్

ప్రభ న్యూస్ 26 Mar 2026 1:08 pm

మొయినా బాద్ డ్రగ్స్ కేసులో మరో మలుపు

మొయినాబాద్ డ్రగ్స్ కేసు రోజుకో మలుపు తిరుగుతోంది.

తెలుగు పోస్ట్ 26 Mar 2026 1:00 pm

ఏపీ బస్సు ప్రమాదంపై ప్రధాని దిగ్భ్రాంతి..

మృతులకు రూ.2 లక్షల చొప్పున పరిహారం ప్రకటనఏపీలోని మార్కాపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు, టిప్పర్ లారీ ఢీకొన్న ఘటనలో భారీ అగ్నిప్రమాదం సంభవించి 12 మంది ప్రయాణికులు సజీవ దహనం అయ్యారు. మరో 22 మందికి గాయాలయ్యాయి. ఈ విషాద ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రధాని పరిహారం ప్రకటించారు. ఁఏపీలోని మార్కాపురం జిల్లాలో జరిగిన ప్రమాదం చాలా విషాదకరం. ఆప్తులను […] The post ఏపీ బస్సు ప్రమాదంపై ప్రధాని దిగ్భ్రాంతి.. appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 26 Mar 2026 12:59 pm

Andhra Pradesh : ఈ నెల 28న ఏపీ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం

ఈ నెల 28న ఏపీ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నట్లు స్పీకర్ అయ్యన్న పాత్రుడు తెలిపారు

తెలుగు పోస్ట్ 26 Mar 2026 12:53 pm

Amaravati Moves Closer to Legal Finality as State and Centre Align, Focus Shifts to Jagan’s Call

Andhra Pradesh is on the verge of closing one of its most debated chapters. The process to grant Amaravati full legal status as the permanent capital is now moving with clear direction and coordination between the state and the Centre. The state government has started the process with a clear plan. A formal resolution is […] The post Amaravati Moves Closer to Legal Finality as State and Centre Align, Focus Shifts to Jagan’s Call appeared first on Telugu360 .

తెలుగు 360 26 Mar 2026 12:51 pm

పుతిన్ నుంచి ఇరాన్‌కు డ్రోన్ల డెలివరీ..

అమెరికా, ఇజ్రాయెల్ దేశాలతో భీకర యుద్ధం చేస్తున్న ఇరాన్‌కు రష్యా అండగా నిలుస్తోంది. ఒక మంచి స్నేహితుడిగా కేవలం మాటలకే పరిమితం కాకుండా… రష్యా ఇప్పుడు ఇరాన్‌కు సైనిక, నిఘా సహాయాన్ని భారీగా పెంచినట్లు పాశ్చాత్య దేశాల ఇంటెలిజెన్స్ వర్గాలు వెల్లడించాయి. పాశ్చాత్య దేశాల ఇంటెలిజెన్స్ వర్గాలు ఏం చెబుతున్నాయంటే.. డ్రోన్లు, నిత్యావసరాలు: రష్యా తన వద్ద ఉన్న డ్రోన్లను (ముఖ్యంగా ఇరాన్ డిజైన్లతో రష్యాలో తయారైన గెరాన్-2 వంటివి) దశలవారీగా ఇరాన్‌కు పంపిస్తోంది. ఈ నెలాఖరుకు […] The post పుతిన్ నుంచి ఇరాన్‌కు డ్రోన్ల డెలివరీ.. appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 26 Mar 2026 12:50 pm

துரந்தர் -2 வெளியீட்டுக்குப் பிறகு பாகிஸ்தானில் உளவாளி சோதனை என பரவும் வீடியோ - உண்மை இதுதான்

துரந்தர் -2 வெளியீட்டுக்குப் பிறகு பாகிஸ்தானில் உளவாளி சோதனை என தவறான தகவலுடன் வீடியோ பரவுகிறது

తెలుగు పోస్ట్ 26 Mar 2026 12:49 pm

Trend: Content winning over Commercial Cinema

The definition for commercial cinema in India has seen a change over the years. Things changed completely post pandemic and content is winning over stardom and commercial films. The audience are just interested to watch interesting and content-driven films in theatres and they have strictly turned selective. They are not bothered about stars if they […] The post Trend: Content winning over Commercial Cinema appeared first on Telugu360 .

తెలుగు 360 26 Mar 2026 12:43 pm

Nagabandham Announces July 3rd Global Release

The wait is over. Abhishek Nama’s large-scale epic Nagabandham is carrying exceptional buzz, thanks to humongous response to its glimpse and first single Namo Re. Jointly produced by NIK Studios and Abhishek Pictures, the makers have now announced the film’s release date. The team has officially confirmed July 3rd as its global release date. The […] The post Nagabandham Announces July 3rd Global Release appeared first on Telugu360 .

తెలుగు 360 26 Mar 2026 12:41 pm

Bus Accident : మార్కాపురం బస్సు ప్రమాద మృతులు వీరే

మార్కాపురం జిల్లాలో జరిగిన ఘోర ప్రమాదంలో కొందరు మృతుల వివరాలను అధికారులు వెల్లడించారు

తెలుగు పోస్ట్ 26 Mar 2026 12:32 pm

మేము అధికారంలోకి వచ్చాక ఎప్పటికప్పుడు బకాయిలను చెల్లించాం : రేవంత్

హైదరాబాద్: పాత బకాయిలను సర్దుబాటు చేయడమే ఇబ్బందిగా ఉందని సిఎం రేవంత్ రెడ్డి తెలిపారు. బకాయి ఉన్నవాటిలో కూడా ఎక్కువ ప్రభుత్వాసుపత్రుల్లోనే ఉన్నాయని అన్నారు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా పాత బకాయిల విషయంలో సిఎం మాట్లాడారు. రాజీవ్ ఆరోగ్య శ్రీ కింద 600 కోట్లు గత ప్రభుత్వం పెండింగ్ లో పెట్టిందని, తాము అధికారంలోకి వచ్చాక ఎప్పటికప్పుడు బకాయిలను చెల్లించామని రూ. 2,408 కోట్లు ఆరోగ్యశ్రీకి పేమెంట్ చేశాం అని తెలియజేశారు. ప్రభుత్వాసుపత్రులకు ప్రతినెల 30 కోట్లు, ప్రైవేటు ఆసుపత్రులకు 55 కోట్లు చెల్లించామని, గత ప్రభుత్వ బకాయిల భారం మోస్తూనే 5 లక్షల నుంచి 10 లక్షలకు పెంచాం అని అన్నారు. ప్రతి కుటుంబానికి జీవిత బీమా అందించేందుకు కొత్త పథకాన్ని ప్రవేశ పెట్టామని, రూ. 2040 కోట్లు సిఎంఆర్ఎఫ్ కింద చెల్లించాం అని రేవంత్ పేర్కొన్నారు. టీచింగ్ కాలేజీలకు పేషెంట్లు రావడం లేదని, పేషెంట్లు వెళ్లే దగ్గర ప్రొఫెషనల్స్ లేరని విమర్శించారు. టీచింగ్ కాలేజీల్లో చదువు చెప్పే ప్రొఫెసర్లు సర్జరీలు చేస్తే వారికి ఇన్సెంటీవ్స్ ఇవ్వాలనుకుంటున్నాం అని.. టీచింగ్ కాలేజీల నిర్వహణ గ్రూప్ 1 అధికారులకు అప్పగిస్తాం అని అన్నారు. విదేశాల్లోని ప్రముఖ వైద్యులు రాష్ట్రానికి వచ్చినప్పుడు వారి సేవలు వినియోగించుకునే ప్రయత్నం చేస్తున్నాం అని.. ఉస్మానియా నూతన భవనాన్ని గోషామహల్ లో రూ.3 వేల కోట్లతో నిర్మిస్తున్నాం అని అన్నారు. ఎవరి పిఎలు నిధులను దుర్వినియోగం చేశారో తేలుస్తాం అని రేవంత్ రెడ్డి హెచ్చరించారు. 

మన తెలంగాణ 26 Mar 2026 12:28 pm

మధ్యవర్తిత్వంలో భారత్ జోక్యం చేసుకోదు

అఖిలపక్ష సమావేశంలో కేంద్ర మంత్రి జైశంకర్ వెల్లడి న్యూదిల్లీ: పశ్చిమాసియా ఉద్రిక్తతల గురించి విపక్షాలతో చర్చించేందుకు బుధవారం సాయంత్రం పార్లమెంటు సముదాయంలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షతన అఖిలపక్ష సమావేశాన్ని కేంద్ర ప్రభుత్వం నిర్వహించింది. సమావేశంలో విదేశాంగ శాఖ మంత్రి ఎస్.జైశంకర్ మాట్లాడుతూ అంతర్జాతీయ భౌగోళిక రాజకీయాల్లో భారత్ మధ్యవర్తిత్వం వహించదని స్పష్టం సంబంధిత వార్గాలు తెలియజేశాయి. ఇరాన్‌పై అమెరికా చేస్తున్న యుద్ధాన్ని విరమింపజేయడానికి పాకిస్థాన్ మధ్యవర్తిత్వం వహిస్తోందన్న వార్తల్ని తోసిపుచ్చుతూ… మనది పాకిస్థాన్‌లాంటి దళారీ […] The post మధ్యవర్తిత్వంలో భారత్ జోక్యం చేసుకోదు appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 26 Mar 2026 12:25 pm

CM |ఆరోగ్యశ్రీ బకాయిలపై స్పష్టత..

CM | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: రాష్ట్రంలో వైద్య సేవలను మరింత మెరుగుపరచడానికి

ప్రభ న్యూస్ 26 Mar 2026 12:23 pm

Amaravathi : అమరావతి అగ్ని ప్రమాదాలపై సిట్

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో వరస అగ్నిప్రమాద ఘటనలపై ప్రభుత్వం సిట్ ను ఏర్పాటు చేసింది.

తెలుగు పోస్ట్ 26 Mar 2026 12:19 pm

బస్సు ప్రమాద ఘటనలో 13కు చేరిన మృతులు.. రాష్ట్రపతి, ప్రధాని దిగ్భ్రాంతి

మార్కాపురం జిల్లా రోడ్డు ప్రమాదం ఘటనపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సోషల్ మీడియా వేదికగా మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ప్రధాని మోడీ, రూ. 2 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. గాయపడిన వారికి రూ. 50 వేలు చొప్పున ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. ఈ ప్రమాదంపై తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపిన సిఎం రేవంత్‌ రెడ్డి.. బస్సు ప్రమాదంపై ఎపి అధికారులతో మాట్లాడాలని సీఎస్‌ను ఆదేశించారు. కాగా, ఈ బస్సు ప్రమాదంలో మృతుల సంఖ్య 13కు చేరుకుంది.

మన తెలంగాణ 26 Mar 2026 12:05 pm

Revanth Reddy : పేదలకు మెరుగైన వైద్యం.. నిధుల సమస్య ఉన్నా?

పేదలకు మెరుగైన వైద్యం అందించాలని తమ ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు

తెలుగు పోస్ట్ 26 Mar 2026 12:05 pm

Legislature |కంపెనీలు తగ్గిపోతున్నాయన్న ఆవేదన

Legislature | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో హైదరాబాద్‌తో పాటు

ప్రభ న్యూస్ 26 Mar 2026 11:59 am

శ్రీరామనవమికి ముస్తాబైన కడెం రామాలయం

కడెం, ఆంధ్రప్రభ : కడెం మండల కేంద్రంలోని శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో శ్రీరామనవమి

ప్రభ న్యూస్ 26 Mar 2026 11:55 am

Bus Accident : మార్కాపురం బస్సు ప్రమాదానికి అదే కారణమా? బస్సు కండిషన్ సరిగా లేదట

మార్కాపురం జిల్లాలో జరిగిన ఘోర ప్రమాదానికి బస్సు కండిషన్ కూడా ఒక కారణమన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది

తెలుగు పోస్ట్ 26 Mar 2026 11:55 am

Prithvi Shaw |ఈసారి గ‌ట్టిగా కొడ్తా..

Prithvi Shaw |ఈసారి గ‌ట్టిగా కొడ్తా.. ఢిల్లీ క్యాపిటల్స్ ఓపెనర్ పృథ్వీ షా100

ప్రభ న్యూస్ 26 Mar 2026 11:50 am

పదవి కాదు… ప్రజలు ముఖ్యం

ఎల్‌డీఎఫ్ విజయంపై కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ తిరువనంతపురం: కేరళ ఎన్నికల్లో వామపక్ష ప్రజాస్వామ్య కూటమి (ఎల్‌డీఎఫ్) వరుసగా మూడోసారి గెలవాలనే పిలుపు తన హ్యాట్రిక్ కోసమో, పదవి కోసమో కాదని, ప్రజా పరిపరిపాలన కోసం మాత్రమేనని ముఖ్యమంత్రి పినరయి విజయన్ స్పష్టం చేశారు. కేరళ పాలనను దేశంలో ఒక ప్రత్యామ్నాయ నమూనాగా తీర్చిదిద్దాలని భావిస్తున్నామని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజలు తమపై చూపిస్తున్న విశ్వాసాన్ని చూస్తుంటే… మళ్లీ తామే అధికారంలోకి వస్తామనే నమ్మకం కలుగుతోందని ధీమా వ్యక్తం […] The post పదవి కాదు… ప్రజలు ముఖ్యం appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 26 Mar 2026 11:46 am

London High Court |నీరవ్ మోడీ పిటిషన్ తిరస్కరణ

London High Court | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: పంజాబ్ నేషనల్ బ్యాంక్

ప్రభ న్యూస్ 26 Mar 2026 11:45 am

Hyderabad : అర్ధం కాదా.. నిల్వలున్నాయంటున్నా.. వినరేమిటయ్యా సామీ

పెట్రోలు, డీజిల్ కొరత దేశంలోనే లేదు

తెలుగు పోస్ట్ 26 Mar 2026 11:37 am

Assembly |దావోస్ ఒప్పందాలతో వేల ఉద్యోగాలు

Assembly | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: దావోస్ పర్యటనల ద్వారా రాష్ట్రానికి వచ్చిన

ప్రభ న్యూస్ 26 Mar 2026 11:33 am

మార్కాపురం బస్సు ప్రమాదంపై సీఎం రేవంత్ విచారం.. అధికారులకు కీలక ఆదేశాలు

ఆంధ్రప్రదేశ్‌లోని మార్కాపురంలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర విచారం వ్యక్తం చేశారు.నిర్మల్ నుండి నెల్లూరు వెళ్తున్న బస్సు ప్రమాదానికి గురికావడం పట్ల దిగ్భ్రాంతి చెందిన ఆయన, ఏపీ అధికారులతో సమన్వయం చేసుకుని సహాయక చర్యలు చేపట్టాలని, క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. మృతులు, గాయపడిన వారి వివరాలను తెలుసుకునేందుకు ఏపీ అధికారులతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. గాయపడిన వారికి సాధ్యమైనంత ఉత్తమ వైద్య సంరక్షణ అందేలా చూడాలని […] The post మార్కాపురం బస్సు ప్రమాదంపై సీఎం రేవంత్ విచారం.. అధికారులకు కీలక ఆదేశాలు appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 26 Mar 2026 11:31 am

బస్సు ప్రమాద మృతులకు మోదీ పరిహారం

మార్కాపురం జిల్లాలో బస్సు ప్రమాదంలో మరణించిన కుటుంబాలకు ప్రధాని మోదీ సంతాపాన్ని ప్రకటించారు

తెలుగు పోస్ట్ 26 Mar 2026 11:30 am

ఎమ్మెల్యే వేములని పరామర్శించిన కేటీఆర్..

వేల్పూర్, ఆంధ్రప్రభ : ఇటీవల స్వల్ప అనారోగ్యానికి గురై చికిత్స అనంతరం ఇంటివద్ద

ప్రభ న్యూస్ 26 Mar 2026 11:28 am

csk |అందుకే జ‌ట్టులోకి సంజూ

csk | అందుకే జ‌ట్టులోకి సంజూ ధోనీకి ఈ సీజ‌నే ఆఖ‌రిద‌నే చ‌ర్చ‌“తలా

ప్రభ న్యూస్ 26 Mar 2026 11:24 am

లండన్ లో నీరవ్ మోదీకి ఎదురుదెబ్బ

లండన్ లో నీరవ్ మోదీకి ఎదురుదెబ్బ తగిలింది

తెలుగు పోస్ట్ 26 Mar 2026 11:22 am

Sangareddy |డ్రంక్ అండ్ డ్రైవ్‌లో హీరో రాజ్ త‌రుణ్‌ మాజీ ప్రియురాలు

Sangareddy | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: సంగారెడ్డి జిల్లాలో డ్రంక్ అండ్ డ్రైవ్

ప్రభ న్యూస్ 26 Mar 2026 11:20 am

హొర్మూజ్ జలసంధిపై ఇరాన్ పట్టు.. భారత్‌ సహా 5 దేశాలకు మినహాయింపు

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తీవ్రమవుతున్న వేళ, ఇరాన్ సంచలన నిర్ణయం తీసుకుంది. వ్యూహాత్మకంగా అత్యంత కీలకమైన హొర్మూజ్ జలసంధి గుండా ప్రయాణించే నౌకలపై ఆంక్షలు విధిస్తూనే, భారత్‌ సహా ఐదు మిత్ర దేశాలకు మినహాయింపు ఇస్తున్నట్లు ప్రకటించింది. ఈ నిర్ణయంతో భారత నౌకలు ఎలాంటి ఆటంకాలు లేకుండా ఈ కీలక జలమార్గం గుండా ప్రయాణించేందుకు మార్గం సుగమమైంది.ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చి ఇరాన్ ప్రభుత్వ టెలివిజన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాలను స్పష్టం చేశారు. హ‌ర్మూజ్ జలసంధిని […] The post హొర్మూజ్ జలసంధిపై ఇరాన్ పట్టు.. భారత్‌ సహా 5 దేశాలకు మినహాయింపు appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 26 Mar 2026 11:18 am

ఎమ్మెల్యే సహకారంతో నిరుపేద మహిళకు సొంత ఇల్లు

మునుగోడు, ఆంధ్రప్రభ : నల్లగొండ జిల్లా మునుగోడు మండలం రత్తిపల్లి గ్రామానికి చెందిన

ప్రభ న్యూస్ 26 Mar 2026 11:14 am

హోర్మూజ్ లో భారత్ నౌకలకు అనుమతి

శుభ వార్త చెప్పిన ఇరాన్ ముంబై: ఎట్ట కేలకు హోర్మూజ్ లో భారత్ నౌకలకు అనుమతి లో భారత్ నౌకలకు అనుమతి లభించింది. భారత్ సహా తమ మిత్రులైన ఐదు దేశాల నౌకల కోసం హోర్మూజ్ లో భారత్ నౌకలకు అనుమతి జలసంధిని తెరుస్తున్నట్లు ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ ప్రకటించారు. ముంబైలోని ఇరాన్ కాన్సులేట్ జనరల్ కార్యాలయం ‘ఎక్స’ వేదికగా వెల్లడించింది. ‘మేము హోర్మూజ్ లో భారత్ నౌకలకు అనుమతి నుంచి ప్రయాణించేందుకు మిత్ర […] The post హోర్మూజ్ లో భారత్ నౌకలకు అనుమతి appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 26 Mar 2026 11:09 am

13 Dead Bus Lorry Crash : 13 మంది అక్క‌డిక్క‌డే బుగ్గి Andhra Prabha Latest News

13 Dead Bus Lorry Crash : 13 మంది అక్క‌డిక్క‌డే బుగ్గి

ప్రభ న్యూస్ 26 Mar 2026 11:09 am

మార్కాపురం జిల్లాలో ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సు దగ్ధం.. 13 మంది సజీవ దహనం

ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం రాయవరం సమీపంలో టిప్పర్, ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ఢీకొని 13 మంది మృతిచెందారు. దీంతో బస్సుతో పాటు టిప్పర్‌లోనూ మంటలు చెలరేగాయి. ప్రమాదంలో బస్సులోని 13 మంది ప్రయాణికులు సజీవ దహనమయ్యారు. వారి మృతదేహాలను వెలికితీశారు. మరో 22 మందికి గాయాలయ్యాయి. ఘటనాస్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతిఈ ప్రమాదంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేశ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. టిప్పర్, […] The post మార్కాపురం జిల్లాలో ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సు దగ్ధం.. 13 మంది సజీవ దహనం appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 26 Mar 2026 11:06 am

25dead |బస్సు నదిలో పడి 25మంది మృతి

25dead | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: బంగ్లాదేశ్‌లో అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదం

ప్రభ న్యూస్ 26 Mar 2026 11:03 am

సర్పంచ్ అవమానించారంటూ పురుగుల మందు తాగిన ఆలయ పురోహితుడు..

సర్పంచ్ అవమానించారంటూ ఆలయ పురోహితుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటన వరంగల్ జిల్లాలోని పర్వతగిరి మండలంలో చోటుచేసుకుంది. స్థానికుల సమాచారం ప్రకారం.. ఏనుగల్ గ్రామంలో ఏళ్ల నాటి రామనవమి కల్యాణ వేదిక మార్పుపై ఆలయ పురోహితుడితోపాటు గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రామనవమి కల్యాణ వేదిక మార్పు విషయంలో గ్రామస్థుల నుంచి వ్యతిరేకత వచ్చినట్లు తెలుస్తోంది. ఈ విషయంలో సర్పంచ్ తనను వమానించారంటూ ఆలయ పురోహితుడు వెంకన్నచార్యులు పురుగుల మందు తాగిన ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. వెంటనే గ్రామస్తులు ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం పురోహితుడు వెంకన్న చార్యులు ఆసుపత్రిలో ప్రాణాపాయ స్థితిలో ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో పురోహితుడి వైద్య ఖర్చులు సర్పంచే భరించాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని తెలిపారు.

మన తెలంగాణ 26 Mar 2026 10:57 am

Hormuz |చిక్కుకున్న నౌకలకు కదలికలు ప్రారంభం

Hormuz | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: పశ్చిమాసియా ఉద్రిక్తతల మధ్య హర్మూజ్ జలసంధిలో

ప్రభ న్యూస్ 26 Mar 2026 10:55 am

నోరుజారి.. నవ్వులపాలు!

వ్యక్తుల ప్రైవేటు బతుకు వారివారి సొంతం; పబ్లిక్‌లో నిలబడితే ఏమైనా అంటాం’ అన్న మహాకవి శ్రీశ్రీ మాటలు నేటి నేతల విషయం లో అక్షర సత్యాలు. తాము ప్రజాప్రతినిధులమన్న మాట మరిచి వారు ప్రవర్తించే తీరు మాట్లాడే మాటలు సభ్యసమాజానికి తల వంపులు కలిగిస్తున్నాయి. సంఘటన జరిగిన తర్వాత తప్పు ఒప్పుకున్నా, క్షమాపణలు కోరినా ప్రయోజనం శూన్యం. జరగవలసిన నష్టం ఆపాటికి జరిగే ఉంటుంది. విచక్షణ మరిచి చేస్తున్న పనులు వారి పార్టీల సంగతి పక్కన పెడితే వారిని ఎన్నుకున్న ప్రజలను మాత్రం ఆత్మరక్షణలో పడేస్తున్నాయన్నది నిజం. గతవారం రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ ఫామ్ హౌస్ లో ఒక మాజీ ఎంఎల్‌ఎ, ఒక ప్రస్తుత ఎంపి రియాల్టర్లు వ్యాపారవేత్తలు కలిసి పార్టీ చేసుకోవడం జరిగింది. అందుకు ఎవరికీ అభ్యంతరం లేదు. కానీ ఆ పార్టీలో కొకైన్, ఇంకా ఇతర నిషేధిత మత్తుపదార్థాలు వినియోగించబడ్డాయని వారిపై జరిపిన పరీక్షల్లో బయటపడింది. ఈ సందర్భంగా 11 మంది అరెస్టు కాగా, అందులో ఆరుగురు పరీక్షలలో పాజిటివ్‌గా తేలారు. అంతేకాదు పోలీసులు అకస్మాత్తుగా దాడి జరిపిన ప్రయత్నంలో లోపల నుండి కాల్పులు కూడా జరిగాయి. కాల్పులు జరపండి, ఏమైనా జరిగితే నేను చూసుకుంటాను అన్న మాటలు కూడా వినపడ్డట్టు చదివాం. మాదకద్రవ్యాల వాడకం ఒక తప్పు. కాల్పులు జరపడం మరొక తప్పు. కాల్పుల విషయం తాను చూసుకుంటానని ఒక వ్యక్తి అనడం ఇంకొక తప్పు. ఎన్ని తప్పులు? ఇవన్నీ కాక ప్రజాప్రతినిధులు మాదకద్రవ్యాలతోకూడిన పార్టీ జరుపుకోవడం అందులో వ్యాపారవేత్తలు కూడా ఉండడం అంటే రాజకీయ నేతలు, వ్యాపారవేత్తలతో అంటకాగుతున్నారని స్పష్టమవుతున్నది. తుంగతుర్తి ఎంఎల్‌ఎ బ్రాహ్మణులను, వారు చదివే మంత్రాలను కించపరిచే విధంగా బహిరంగంగా వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఆయన ఒక ఎంఎల్‌ఎ. బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నాడు. లక్షన్నర రెండు లక్షల మంది ఓటర్లకు 3 లక్షల ప్రజలకు ఆయన ప్రజాప్రతినిధి. ఎంతో నమ్మకంతో వారు ఆయనను తమ నియోజకవర్గ శాసనసభ్యుడుగా ఎన్నుకున్నారు. అందులో అన్నివర్గాల వారు ఉన్నారు. రాష్ట్రంలో అధికార పార్టీ తరఫున ఎన్నికైనవాడు. కానీ తన స్థాయిని మరచి లేదా సమాజంలోని ఒక సామాజిక వర్గాన్ని అవమానపరిచే విధంగా మాట్లాడడం సభ్యసమాజం తప్పక ఖండించవలసిన విషయం. విమర్శించబడిన వారిలో తనకు లేదా తన పార్టీకి ఓట్లు వేసిన వారు కూడా ఉండడం సహజమే. సహజంగానే చాలామంది ఆయన వ్యాఖ్యలను వైఖరిని ఖండించారు. ఇక బిజెపి ఎంపి కేంద్రమంత్రి మరో అడుగు ముందుకేసి ఈ విషయాన్ని రచ్చచేయగా, బిజెపి అభిమానులు సదరు ఎంఎల్‌ఎ ఇంటిపైన దాడి కూడా చేశారు. మొత్తం మీద తప్పు తెలుసుకున్నాడు లేక జరుగుతున్న వివాదానికి చరమగీతం పాడుదాం అనుకున్నాడు. అందుకే ఆ ఎంఎల్‌ఎ క్షమాపణ చెప్పడం జరిగింది. తాత్కాలికంగా సద్దుమణిగినా ఆ వ్యాఖ్యలు సమాజంలోని ఒక వర్గం వారి మనోభావాలను దెబ్బతీశాయి అనడంలో సందేహం లేదు. అసలు ఆ ఎంఎల్‌ఎ క్రిస్టియన్ అని, అతడు ఎస్‌సి నియోజకవర్గంలో పోటీచేయడం కూడా తప్పు అని, ఆయన శాసనసభ్యత్వం రద్దు చేయాలనే వరకు విషయం వివాదాస్పదమైంది. ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ద్వారా ఆ ఎంఎల్‌ఎ పూర్తిగా ఆత్మరక్షణలో పడడం జరిగింది. తన స్థాయిని మరిచి ఆ విధంగా వ్యాఖ్యానించడం ప్రజాప్రతినిధి స్థాయికి తగని పని. రాజకీయాలలో ఈ రకంగా వర్గ వైషమ్యాలను రెచ్చగొట్టడం ఒక వర్గం వారిని కించపరచడం భవిష్యత్తులో రాజకీయ నేతలకు ఏ రకమైన సందేశాన్నిస్తోంది? ఇక తమిళనాడులో వచ్చే నెలలో జరగబోయే ఎన్నికల నేపథ్యంలో డిఎంకె ముఖ్యమంత్రి స్టాలిన్ ఒక ఎన్నికల సభలో మాట్లాడుతూ ఎండాకాలంలోనూ వరాల వర్షం కురిపిస్తున్నాడు. ప్రజలకు ఏది కావాలన్నా ఇస్తానన్నాడు. అంతవరకు బాగానే ఉంది. కానీ అన్నాడిఎంకె అభ్యర్థి తనకు సినీనటి నయనతార కావాలని, ముఖ్యమంత్రి తనకు సదరు సినీ నటిని ఇప్పించగలరా అంటూ చాలా నీచంగా మాట్లాడాడు. అతడి మాటలు సభ్యసమాజానికి ఏహ్యభావం కలిగించేవే. ఎన్నికల సభలో ప్రజలకు ఇచ్చే హామీలు కేవలం ఓటర్లను ఆకర్షించడానికి వారి నుండి ఓట్లు రాబట్టుకోవడానికి మాత్రమే. కానీ ప్రతిపక్ష ఎంఎల్‌ఎ ఆ విధంగా దిగజారి మాట్లాడడం దారుణం. ఎన్నికల వివాదంలోనికి ఏమీ సంబంధంలేని దూరంగా ఉంటున్న సినీనటి ప్రస్తావన అనవసరం. అది కూడా ఆమెను అవమానించే విధంగా వ్యాఖ్యానించడం నిర్ద్వందంగా ఖండించవలసిందే. ఇలాంటి మాటలు ప్రస్తుతం ఎంఎల్‌ఎ మళ్ళీ ఎన్నికలకు పోటీ చేస్తున్న అభ్యర్థిగా అతని స్థాయికి తగనివి. బాధ్యతాయుతమైన పదవిలో ఉండి సంయమనం కోల్పోయి మాట్లాడడం శోచనీయం. ఇలాంటి వారిని ప్రజలు రాబోయే ఎన్నికల్లో ఏ విధంగా ఆదరిస్తారో చూడాలి. చట్టసభల్లో ప్రతినిధులు చర్చలలో పాల్గొనకుండా మౌనంగా ఉంటున్నారు. కొంతమంది నిద్రపోతుంటారు. మరి కొంతమంది సెల్ ఫోన్‌లో వీడియోలు చూస్తూ దొరికిపోయారు. ప్రజాప్రతినిధులుగా ఎన్నికై ప్రజల ఆకాంక్షలను పక్కనపెట్టి బాధ్యతారహితంగా ప్రవర్తిస్తున్న ఇలాంటి ఎంఎల్‌ఎలపై చట్టరీత్యా చర్యలు తీసుకునే అధికారాలు ఉండాలి. వారు తమ బాధ్యతని ఎరిగి ప్రవర్తించకపోవడం అనైతికం. ఇలాంటివారు భవిష్యత్తులో తిరిగి పోటీ చేయకుండా వారిపై అనర్హత వేటుకు అవకాశం కల్పించాలి. లేదంటే ప్రస్తుత కాలంలోనే వారిపై కొంతకాలం సస్పెన్షన్ వేటు వేయాలి. చట్ట వ్యతిరేక కార్యకలాపాల్లో పాల్గొనడం, సమాజంలోని ఒక వర్గాన్ని కించపరచడం, అనైతికంగా పార్టీలు మారడం, అసహ్యంగా మాట్లాడడం లాంటి నీతి బాహ్యమైన చర్యలకు శిక్ష విధించకపోతే వీరు భవిష్యత్తులో మరింత రెచ్చిపోతారు. రాజకీయాలు మరింత కలుషితమైపోతాయి, నేరమయమైపోతాయి. భవిష్యత్తులో రాబోయే రాజకీయ నేతలకు కూడా భయం ఉండదు. ఎవరేమనుకున్నా పర్వాలేదు, నా ప్రవర్తన ఇంతే అనే ప్రజాప్రతినిధులకు శిక్ష విధించాల్సిందే. సామాజిక విలువలకు కట్టుబడవలసిన అవసరాన్ని వారు గుర్తించాలి. ప్రజలకు ఆదర్శంగా ఉండవలసిన నేతలు కట్టుతప్పి నీతికి, నైతికతకు తిలోదకాలు వదిలి స్పృహ కోల్పోయి ప్రవర్తించడం రాబోయే తరాలకు చెడు సందేశాలను ఇస్తుంది. ఇది భవిష్యత్తు రాజకీయాలకు మంచిది కాదు. - ఐవి మురళీకృష్ణ శర్మ

మన తెలంగాణ 26 Mar 2026 10:53 am

కొండమల్లేపల్లి పశువుల సంత వేలం 3 కోట్ల 80 లక్షల ఒక వెయ్యి

బహిరంగ వేలంలో గుత్తేదారుల మధ్య హోరాహోరీగా పోటీ రికార్డు స్థాయిలో వేలం దక్కించుకున్న వర్కాల భాస్కర్ రెడ్డి కొండమల్లేపల్లి, మార్చి 26(జనంసాక్షి): కొండమల్లేపల్లి …

జనం సాక్షి 26 Mar 2026 10:38 am

నగరాభివృద్ధికి ప్రజారవాణా కీలకం

విశ్వనగరంగా పేరుగాంచిన గ్రేటర్ హైదరాబాద్ మహానగరంలో రవాణా వ్యవస్థకు విశేషమైన స్థానముంది. నగరం విస్తరణతోపాటు రవాణా వ్యవస్థలు కూడా పెరగాల్సిన ఆవశ్యకత ఉంటుంది. వేగంగా అభివృద్ధి చెందుతూ మెట్రోపాలిటన్ సిటీగా ప్రత్యేక గుర్తింపు పొందిన హైదరాబాద్‌లో రోజూ లక్షలాదిమంది పలు అవసరాల నిమిత్తం రాకపోకలు సాగిస్తుండటంతో నగరానికి సమర్థవంతమైన రవాణా వ్యవస్థ అవసరం ఎంతైనా ఉంది. కాలుష్యం, ట్రాఫిక్ పద్మవ్యూహం లేకుండా తక్కువ ఖర్చుతో నగరంలో ప్రయాణం సాగించాలంటే వ్యక్తిగత వాహనాలకంటే ప్రజా రవాణా వ్యవస్థను అభివృద్ధి చేయాలి. గ్రేటర్ హైదరాబాద్‌లో ఇప్పటికే ప్రజా రావాణాలో భాగంగా కీలక పాత్ర పోషిస్తున్న రాష్ట్ర ఆర్‌టిసి బస్సులు, మెట్రో రైలు, ఎంఎంటిఎస్ సర్వీసులు వేగంగా విస్తరిస్తున్న నగర ప్రజల అవసరాలను పూర్తిగా తీర్చలేకపోతున్నాయి. ఈ నేపథ్యంలో 2050 నాటికి ప్రజా రవాణా వ్యవస్థను నగరానికి సరిపోయేలా వేగవంతంగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించడం ఆహ్వానించదగ్గ పరిణామం. చరిత్రాత్మక హైదరాబాద్ నగరంలో నిజాం కాలం నుండే ప్రజా రవాణా వ్యవస్థ విస్తృతంగా అందుబాటులో ఉండేది. గుర్రపు బండ్ల టాంగాలతో మొదలైన హైదరాబాద్ పబ్లిక్ ట్రాన్స్‌పోర్టు కాలక్రమేణా అభివృద్ధి చెందింది. నిజాం స్టేట్ రైల్వే నేతృత్వంలో 1870లో నగరంలో రైల్వే వ్యవస్థ ప్రారంభమైంది. భారత దేశంలోని తొలిసారిగా 1932లో నిజాం ప్రభుత్వం బస్సు సేవలను ప్రారంభించింది. లండన్ నుండి పాత బస్సులను తెప్పించి నగరంలో తిప్పారు. ఒక్కో బస్సులు 15 నుండి 20 మంది ప్రయాణికులు ప్రయాణించేవారు. తొలుతగా 27 బస్సులు, 160 మందికిపైగా సిబ్బందితో ప్రారంభించిన ప్రజా రవాణా వ్యవస్థ యావత్ దేశానికి స్ఫూర్తిగా నిలిచింది.ప్రజా రవాణా వ్యవస్థలో ఘన చరిత్ర గల హైదరాబాద్‌లో కాలానికి అనుగుణంగా ప్రభుత్వాలు అనేక చర్యలు తీసుకుంటున్నా వేగవంతంగా విస్తరిస్తున్న నగరం, పెరుగుతున్న జనాభాకు సరిపోవడం లేదు. నగరం నలువైపులా శివార్లలోని బస్తీలు, కాలనీల వరకు ఆర్‌టిసి బస్సులు నడుస్తున్నాయి. సిటీలో వేగవంతమైన ప్రయాణం కోసం మూడు మార్గాల్లో మెట్రో రైలు పరిగెడుతోంది. అన్ని వర్గాలకు అందుబాటులో ఉండే సరసమైన ధరలో ఎంఎంటిఎస్ సేవలు అందిస్తోంది. అయినా హైదరాబాద్ బృహత్ నగరం జనాభా కోటిన్నరకు చేరుకుంటున్న దశలో ప్రస్తుత ప్రజా రవాణా వ్యవస్థ ప్రజావసరాలను తీర్చడంలేదని కచ్చితంగా చెప్పవచ్చు. సరిపోని ప్రజా రవాణాతో ప్రజలు ప్రయివేట్, వ్యక్తిగత వాహనాల రవాణా వైపు చూడాల్సి వస్తుంది. వాహనాల పెరుగుదలతో నగరంలో పలు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. జనాభా, వాహనాల సంఖ్యకు తగ్గట్టు రోడ్ల విస్తరణ జరగకపోవడంతో ట్రాఫిక్, కాలుష్య సమస్యలొస్తున్నాయి. హైదరాబాద్ మెట్రోపాలిటన్ ఏరియా (హెచ్‌ఎంఎ) 2050 సమగ్ర మొబిలిటి ప్లాన్ (సిఎంపి)కి సర్వేలో వెల్లడైన వివరాల ప్రకారం 2024 ఆగస్టు 31నాటికి నగరంలో 92.13 లక్షల వాహనాలుండగా, వాటిలో కార్లు 16.15 లక్షలు, ద్విచక్రవాహనాలు 67.58 లక్షలున్నాయి. భారీగా సొంత వాహనాలతో నగరంలో కాలుష్యం ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 100 నుండి 170 మధ్య ఉండడం ప్రమాదకరాన్ని హెచ్చరిస్తోంది. రోడ్లపై అధిక వాహనాల ప్రయాణంతో నగరంలో సాధారణ సమయాల్లో 10 కిలోమీటర్ల ప్రయాణానికి అరగంట, పీక్ సమయాల్లో గంటకు 16 కిలోమీటర్ల ప్రయాణమే సాధ్యమవుతుండడంతో ట్రాఫిక్ సమస్యను కళ్లకు కడుతున్నాయి. గ్రేటర్ నగరంలో ప్రస్తుతమున్న ప్రజా రవాణా, మౌలిక వసతులు సరిపోవడం లేదని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. రోజూ 32,000 వేల ట్రిప్పుల సర్వీసులతో మూడు వేలకుపైగా ఆర్‌టిసి బస్సులు 25 లక్షల మంది ప్రయాణికులకు సేవలందిస్తున్నా కిక్కిరిసిపోతుండడంతో ప్రజలు ఎక్కడానికి భయపడుతున్నారు. ఆర్‌టిసి బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించి, రద్దీకి తగ్గట్టుగా బస్సుల సంఖ్య పెంచకపోవడంతో ప్రయాణికుల కష్టాలు రెట్టింపయ్యాయి. మియాపూర్ నుండి ఎల్‌బినగర్ వరకు, జెబిఎస్ నుండి ఎంజిబిఎస్ వరకు, నాగోల్ నుండి రాయదుర్గం వరకు మూడు మార్గల్లో సుమారు 70 కిలోమీటర్లలో 57 స్టేషన్ల మీదుగా మెట్రో రైలు ప్రయాణికులు సేవలందిస్తున్నా రద్దీ సమయాల్లో అక్కడ కాలుపెట్టే పరిస్థితులు కూడా ఉండడం లేదు. మరో వైపు దక్షిణ మధ్య రైల్వే ఆధ్వర్యంలో ఎంఎంటిఎస్ రైళ్లు సుమారు 120 కిలోమీటర్ల పైగా సేవలందిస్తున్నాయి. ఈ రైళ్లలో తక్కువ ధరతో ప్రయాణం లభిస్తున్నా ఉన్న కొద్ది మార్గంలో కూడా సమయపాలన పాటించకపోవడంతో నగర వాసులకు వీటిపై భరోసా లేదు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఈ మూడు ప్రజా రవాణా వ్యవస్థలు నగర ప్రయాణికులకు ఏమాత్రం సరిపోకపోవడంతో తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికలు రూపొందించింది. విస్తరిస్తున్న నగరానికి అనుగుణంగా ప్రజారవాణా అభివృద్ధి ఆవశ్యకత గుర్తించిన రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ప్రణాళికలను రూపొందించి ఆచరణలో పెట్టేందుకు చర్యలు తీసుకుంటోంది. దీనికి ఏటా రూ. 15 కోట్లను ఖర్చు చేయాల్సి ఉంటుంది. 2026 నుండి 2025 వరకు మెట్రో కోసం రూ. 1,65,873 కోట్లు, ఎంఎంటిఎస్ కోసం రూ. 22,378 కోట్లు, బస్సుల కోసం రూ. 7336 కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుందని నివేదికలు చెబుతున్నాయి. నగర ప్రజారవాణాపై ఆర్థిక అభివృద్ధి ప్రణాళిక (ఇడిపి), సిఎంపి 2050 వరకు చేపట్టాల్సిన పలు ప్రణాళికలను బ్లూ, గ్రీన్ విభాగాలుగా విభజించి ప్రతిపాదించింది. 2050 వరకు సమగ్ర రవాణా ప్రణాళిక అమలు కోసం రూ. 4 లక్షల కోట్లు అవసరమని గుర్తించారు. నగరంలో మెట్రో రైలును మూడు దశల్లో 2050 నాటికి 556.6 కిమీలకు, ఎంఎంటిఎస్ నెట్‌వర్క్‌ను 2050 నాటికి 336.4 కిమీలకు విస్తరించాలని ప్రతిపాదించారు. ప్రత్యేక బస్ మార్గాలను ఏర్పాటు చేయడంతోపాటు బిఆర్‌టిఎస్, డిబిఎల్ సదుపాయాలను అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. 2050 నాటికి 7 బస్, ట్రక్ టెర్మినళ్లు ఏర్పాటు చేయనున్నారు. ట్రాఫిక్ సమస్యలు లేకుండా చర్యలు తీసుకోనున్నారు. మూసీ ప్రక్షాళనలో భాగంగా 29 చోట్ల వంతెనలు నిర్మించనున్నారు. 2030 నుండి 2040 వరకు, పిమ్మట 2050 వరకు దశలవారీగా కొత్త రోడ్లు, హైవేలు, 18 మీటర్ల కారిడార్లు మొత్తం మీద 2050 నాటికి నగరంలో 19 వేల కిమీలకు పైగా రోడ్ నెట్‌వర్క్‌ను పెంచేందుకు ప్రణాళిక్లు రూపొందించారు. అంతేకాక 2050 నాటికి 75 గ్రేడ్ సెపరేటర్లు, 120 ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు, స్కైవాక్‌లు, 34 ఆరఒబిలు, 16 ఆర్‌యుబిలు, 8 చోట్ల ఎలివేటెడ్ కారిడార్లు నిర్మించేందకు విస్తృతమైన ప్రణాళికలను రూపొందించారు. - ఐవి మురళీకృష్ణ శర్మ

మన తెలంగాణ 26 Mar 2026 10:31 am

బంకుల వద్ద బారులు తీరిన వాహనదారులు..

బంకుల వద్ద బారులు తీరిన వాహనదారులు.. గుంటూరు బ్యూరో, ఆంధ్రప్రభ : నగరంలోని

ప్రభ న్యూస్ 26 Mar 2026 10:30 am

ఆ స్కానింగ్ సెంటర్‌ను వెంటనే సీజ్ చేయాలి..

ఆ స్కానింగ్ సెంటర్‌ను వెంటనే సీజ్ చేయాలి.. నర్సంపేట క్రైం, ఆంధ్రప్రభ :

ప్రభ న్యూస్ 26 Mar 2026 10:20 am