SENSEX
NIFTY
GOLD
USD/INR

Weather

31    C
...

Rs.4.5 cr |నోటీసులు కూడా ఇచ్చారు…

Rs.4.5 cr | నోటీసులు కూడా ఇచ్చారు… Rs.4.5 cr | గన్నవరం

ప్రభ న్యూస్ 21 Feb 2026 4:29 pm

దేశానికి మేలు చేసే కార్యక్రమాలకు అండగా నిలవాలి: చంద్రబాబు

అమరావతి: వారానికి ఒకసారి మండలానికి, గ్రామానికి స్వచ్ఛ రథం వస్తుందని ఎపి సిఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. పాత వస్తువులు ఇస్తే బదులుగా నిత్యావసరాలు ఇస్తారని అన్నారు. పల్నాడు జిల్లా- వినుకొండలో స్వర్ణాంధ్ర- స్వచ్ఛాంధ్ర కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగించారు. పరిసరాల పరిశుభ్రతతో పాటు మీకు ఆదాయం వస్తుందని, 108 లక్షల మెట్రిక్ టన్నుల చెత్త పేరుకుపోయిందని అన్నారు. ప్రజలకు స్వచ్ఛమైన నీరు, గాలి ఇవ్వాలన్నదే తమ ఉద్దేశం అని.. అందుకే ప్రతి మూడో శనివారం స్వర్ణాంధ్ర- స్వచ్ఛాంధ్రలో పాల్గొంటానని అన్నారు. విశాఖలో చెత్త నుంచి కరెంటు తయారు చేస్తున్నారని, మరో ఐదు ప్లాంట్ల ద్వారా కరెంటు తయారు చేస్తామని, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ రాష్ట్రంలో బ్యాన్ చేశామని చెప్పారు. మార్చి 31 కల్లా వందశాతం ఇంటినుంచి చెత్త సేకరించేలా చేస్తామని, చెత్త ద్వారా మళ్లీ వస్తువుల ఉత్పత్తులు చేస్తామని సిఎం పేర్కొన్నారు. టెక్నాలజీ వినియోగంలో మనమే నెంబర్ వన్ అని..వ్యవసాయంలోనూ ఎఐ సేవలు అందుబాటులోకి తెస్తున్నామని అన్నారు. ఎన్ డిఎ కూటమి రాష్ట్రంలో పెను మార్పులు తీసుకురాబోతుందని, సూపర్ సిక్స్..సూపర్ హిట్ చేశామని తెలియజేశారు. రాయలసీమను హార్టికల్చర్ హబ్ గా చేస్తామని, స్త్రీశక్తి, దీపం పథకం అమలు చేస్తున్నామని చెప్పారు. పేదల ఆదాయం పెంచేందుకు పి4 పథకం ఉందని, టెక్నాలజీ వినియోగాన్ని మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ మెచ్చుకున్నారని అన్నారు. పల్నాడు అంటే పౌరుషాల గడ్డ అని.. పల్నాడు వస్తే వైబ్రేషన్స్ వస్తాయని, శివరాత్రి అంటే కోటప్పకొండ ప్రభలు ప్రత్యేకం అని కొనియాడారు. ఎఐ సదస్సులో కాంగ్రెస్ తీరు ఆవవేదన కలిగించిందని, కాంగ్రెస్ తీరు దేశానికి మంచిది కాదని సూచించారు. దేశానికి, రాష్ట్రానికి ఎవరు మంచి చేస్తున్నారో ప్రజలు గమనించాలని, దేశానికి ఎంతో మేలు చేసే కార్యక్రమాలకు అండగా నిలవాలని కోరారు. కొందరు అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా బూతులు మాట్లాడుతున్నారని విమర్శించారు. రెచ్చగొట్టే పనులు చేస్తున్నారని, తప్పులు చేసిన వాళ్లు అఘాయిత్యం చేసుకునే పరిస్థితి వస్తుందని మండిపడ్డారు. అసెంబ్లీలో తన సతీమణిని కూడా అవమానించారని, 23 క్లేమోర్ మైన్స్ ప్రయోగించినా తాను భయపడనని అన్నారు. వెంకటేశ్వరస్వామి స్వయంగా తనను కాపాడారని, వెంకటేశ్వరస్వామిని అపవిత్రం చేస్తే ఊరుకోనని హెచ్చరించారు. మాజీ మంత్రి, దివంగత నేత వైఎస్ వివేకానంద రెడ్డి హత్యను గుండె పోటు అని నమ్మించే ప్రయత్నం చేశారని, నారాసుర రక్త చరిత్ర అంటూ తనపై నెపం నెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. వివేకా హత్య చుట్టూ నాటకాల రాయుడు నాటకాలు ఆడారని, ఇప్పుడు కూడా లడ్డూ కల్తీ చేసి హెరిటేజ్ పేరు తీసుకొస్తున్నారని ధ్వజమెత్తారు. తాను ప్రాణం పోయినా తప్పు చేయనని, లడ్డూ ప్రసాదానికి వాడింది నెయ్యే కాదని సిట్ చెప్పిందని తెలిపారు. తప్పు చేసి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని, తప్పును పక్కన వాళ్లపై నెట్టే నీచులు కూడా ఉన్నారని, నేరగాళ్లను రాజకీయాలకు దూరంగా ఉంచాలని చంద్రబాబు నాయుడు హితవు పలికారు. 

మన తెలంగాణ 21 Feb 2026 4:26 pm

Bell Company |పాపం యువ‌కుడు..

Bell Company | పాపం యువ‌కుడు.. Bell Company | ఆంధ్రప్రభ, వెబ్

ప్రభ న్యూస్ 21 Feb 2026 4:21 pm

Company |భారీ పేలుడు.. ఒకరు మృతి..

Company |భారీ పేలుడు.. ఒకరు మృతి.. వి జే సాయి ఫార్మా కంపెనీలో

ప్రభ న్యూస్ 21 Feb 2026 4:20 pm

ఆయేషా మీరా హత్య కేసు..విజయవాడ సీబీఐ కోర్టు కీలక ఆదేశాలు

తీవ్ర సంచలనం సృష్టించిన బీఫార్మసీ విద్యార్థిని ఆయేషా మీరా హత్య కేసులో విజయవాడలోని సీబీఐ ప్రత్యేక కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసు దర్యాప్తును ముగిస్తున్నట్లు ప్రకటించింది. వైద్య బృందం సేకరించిన ఆయేషా భౌతిక అవశేషాలను ఆమె తల్లిదండ్రులకు అప్పగించాలని సీబీఐని ఆదేశించింది. ఫిబ్రవరి 27న తెనాలిలో ప్రభుత్వ భద్రత నడుమ మత సంప్రదాయాల ప్రకారం అంత్యక్రియలు నిర్వహించాలని స్పష్టం చేసింది. ఈ ప్రక్రియ మొత్తాన్ని సీబీఐ, రెవెన్యూ, పోలీసు అధికారులు, మత పెద్దల […] The post ఆయేషా మీరా హత్య కేసు..విజయవాడ సీబీఐ కోర్టు కీలక ఆదేశాలు appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 21 Feb 2026 4:20 pm

20 months |హిందూ ధర్మాన్ని అవమానిస్తున్నారు..

20 months | హిందూ ధర్మాన్ని అవమానిస్తున్నారు.. 20 months | పాయకాపురం,

ప్రభ న్యూస్ 21 Feb 2026 4:11 pm

కథల పుస్తకాలు ఆవిష్కరణ…

దండేపల్లి, ఆంధ్రప్రభ : అంతర్జాతీయ తెలుగుభాష దినోత్సవన్నీ పురస్కరించుకుని,దండేపల్లి మండలం లోని గుడిరేవు

ప్రభ న్యూస్ 21 Feb 2026 4:06 pm

Indrakeeladri |హుండీ ఆదాయం రూ.2.89 కోట్లు

Indrakeeladri | హుండీ ఆదాయం రూ.2.89 కోట్లు Indrakeeladri | ఇంద్రకీలాద్రి, ఆంధ్రప్రభ

ప్రభ న్యూస్ 21 Feb 2026 4:04 pm

అంగన్వాడీ చిన్నారులకు కుర్చీలు వితరణ..

ఊట్కూర్, ఆంధ్రప్రభ ; నారాయణపేటజిల్లా ఊట్కూర్ మండల పరిధిలోనిఅవుసలోనిపల్లి 3వ అంగన్వాడీ కేంద్రానికి

ప్రభ న్యూస్ 21 Feb 2026 4:01 pm

సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ కు వచ్చిన ‘ఐబొమ్మ్‘ రవి

పైరసీ సినిమాల వెబ్‌సైట్ నిర్వహణ కేసులో ‘ఐబొమ్మ్ రవి‘ ని గతేడాది హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. అప్పట్లో ఈ విషయం తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. అప్పటి నుంచి ఇమ్మడి రవి బెయిల్ కోసం చాలాసార్లు కోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో రవికి ఎట్టకేలకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది కోర్టు. బెయిల్ వచ్చినప్పటికీ రవికి తిప్పలు తప్పడం లేదని తెలుస్తోంది. ప్రతిరోజూ ఉదయం 11 గంటలకు సీసీఎస్ కార్యాలయానికి స్వయంగా వచ్చి సంతకం […] The post సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ కు వచ్చిన ‘ఐబొమ్మ్‘ రవి appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 21 Feb 2026 4:01 pm

మౌలిక వసతులు కల్పనకు దశలవారీగా కృషి చేస్తా

కుంటాల, ఆంధ్రప్రభ ; ఫిబ్రవరి మౌలిక వసతుల కల్పనకు దశలవారీగా కృషి చేస్తానని

ప్రభ న్యూస్ 21 Feb 2026 3:59 pm

21stFebCartoon|ఆంధ్రప్రభలో నేటి కార్టూన్ ఔరా

21stFebCartoon| సుంకాల దూకుడుకు సుప్రీం బ్రేక్.. భారత్-రష్యా వాణిజ్యంపై చర్చలు 21stFebCartoon| సుంకాలు

ప్రభ న్యూస్ 21 Feb 2026 3:59 pm

భూసారం కాపాడుకోవాలి : ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి

నల్లబెల్లి, ఆంధ్రప్రభ ; రసాయన ఎరువులను తగిన మోతాదులోనే వాడాలని ఎమ్మెల్యే దొంతి

ప్రభ న్యూస్ 21 Feb 2026 3:52 pm

ఫీజు బకాయి విడుదల పోస్టర్లను ఆవిష్కరించిన తెదేపా నాయకులు

విశాలాంధ్ర ధర్మవరం:గత వైసీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో పెద్ద ఎత్తున పేరుకుపోయిన ఫీజురీఎంబర్స్మెంట్ బకాయిలను ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 20 నెలల కాలంలోనే 2986 కోట్ల రూపాయలను విడుదల చేయడం హర్షనీయమని టిడిపి నాయకులు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో కాలేజ్ యాజమాన్యానికి ఫీజు రియంబర్స్మెంట్ నిధులు విడుదల చేసేవారని ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పారదర్శకంగా ఫీజు రియంబర్స్మెంట్ నిధుల విడుదల చేయడం జరిగిందన్నారు. అనంతరం గత […] The post ఫీజు బకాయి విడుదల పోస్టర్లను ఆవిష్కరించిన తెదేపా నాయకులు appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 21 Feb 2026 3:48 pm

ఇదో చేదు అనుభవం.. గుణపాఠం నేర్చుకుంటాం: ఆసీస్ కెప్టెన్

టి-20 ప్రపంచకప్ 2026లో ఆస్ట్రేలియా జట్టుకు చేదు అనుభవం ఎదురైంది. గ్రూప్ దశలోనే ఆ జట్టు టోర్నమెంట్ నుంచి ఎలిమినేట్ అయింది. తొలుత ఐర్లాండ్‌పై విజయం సాధించినా.. ఆ తర్వాత జింబాబ్వే, శ్రీలంక చేతిలో ఓటమిపాలై.. సూపర్‌-8 అర్హతను కోల్పోయింది. ఇక లీగ్ దశలో చివరి మ్యాచ్‌లో ఒమాన్‌పై విజయం సాధించి టోర్నమెంట్‌లో తమ ప్రయాణాన్ని ముగించింది. ఈ విషయంపై ఆస్ట్రేలియా కెప్టెన్ మిచెల్ మార్ష్ స్పందించాడు. తమ స్థాయి తగిన ఆట ఆడలేదని మార్ష్ విచారం వ్యక్తం చేశాడు. సూపర్-8కి వెళ్లే అవకాశాన్ని చేజేతులా నాశనం చేసుకున్నాం. అత్యుత్తమ క్రికెట్ ఆడలేకపోయాం. ప్రత్యర్థులు.. ముఖ్యంగా జింబాబ్వే బాగా ఆడింది. ఆ జట్టు చేతిలో ఓడిపోగానే మాపై పెరిగింది. ఇక్కడి పిచ్‌లను, పరిస్థితులను నిందించడం లేదు. అన్నింటికీ సిద్ధపడే ఇక్కడకు వచ్చాము. కానీ కీలక సమయంలో మేము వెనుకబడ్డాము. ఇది మాకో చేదు అనుభవం.. గుణపాఠం నేర్చుకుంటాం’’ అని మార్ష్ పేర్కొన్నాడు.

మన తెలంగాణ 21 Feb 2026 3:34 pm

గర్భస్థ శిశువు లింగ నిర్ధారణ చేయడం పూర్తిగా చట్ట విరుద్ధం..

ఆర్డీఓ కేశవ నాయుడువిశాలాంధ్ర అనంతపురం టౌన్ : ప్రభుత్వ నిబంధనలో అతిక్రమించి లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని అనంతపురం ఆర్డీవో కేశవ నాయుడు హెచ్చరించారు. శనివారం స్థానిక ఆర్డీవో కార్యాలయంలోని తన ఛాంబర్ లో డివిజనల్ స్థాయి అప్రా ప్రీయేట్ అథారిటీ కమిటీ సమీక్ష సమావేశంను తన అధ్యక్షతన నిర్వహించి పలు సూచనలు ఆదేశాలు జారీ చేశారు.ఈ సందర్భంగా ఆర్డీవో మాట్లాడుతూ… లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహించడం నేరమని అన్ని స్కానింగ్ కేంద్రాల […] The post గర్భస్థ శిశువు లింగ నిర్ధారణ చేయడం పూర్తిగా చట్ట విరుద్ధం.. appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 21 Feb 2026 3:32 pm

Anupama Parmeshwaran |సైకాలాజికల్ థ్రిల్లర్ తో మెప్పించేనా..?

Anupama Parmeshwaran | సైకాలాజికల్ థ్రిల్లర్ తో మెప్పించేనా..? Anupama Parmeshwaran |

ప్రభ న్యూస్ 21 Feb 2026 3:28 pm

26న ఉరవకొండలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి విగ్రహ ప్రతిష్ట

విశాలాంధ్ర, ఉరవకొండ (అనంతపురం జిల్లా) : ఈనెల 26వ తేదీ గురువారం ఉరవకొండలో డ్రైవర్స్ కాలనీలో (కనేకల్ క్రాస్) వద్ద పంచముఖి ఆంజనేయ స్వామి దేవాలయం సమీపంలో నిర్మితమైన కొత్త ఆలయంలో శ్రీ లక్ష్మివెంకటేశ్వర స్వామి విగ్రహ ప్రతిష్ట మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు ఆలయ కమిటీ ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ సందర్భంగా గ్రామ ప్రజలు, భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పంచముఖి ఆంజనేయ స్వామి దేవాలయ కమిటీ సభ్యులు, మరియు అర్చకులు […] The post 26న ఉరవకొండలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి విగ్రహ ప్రతిష్ట appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 21 Feb 2026 3:28 pm

C/O Rayachotiy :  మోస్ట్ వాంటెడ్  

Andhra Prabha Crime Story C/O Rayachotiy : మోస్ట్ వాంటెడ్

ప్రభ న్యూస్ 21 Feb 2026 3:26 pm

ఘనంగా టీడీపీ ఇంచార్జీ రాఘవేంద్రరెడ్డి జన్మదిన వేడుకలు

విశాలాంధ్ర – పెద్దకడబూరు :(కర్నూలు): మండల కేంద్రమైన పెద్దకడబూరులోని స్థానిక బస్టాండ్ ఆవరణంలో శనివారం టీడీపీ ఆధ్వర్యంలో మంత్రాలయం నియోజకవర్గ టీడీపీ ఇంచార్జీ రాఘవేంద్రరెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. అనంతరం టీడీపీ సీనియర్ నాయకులు బసలదొడ్డి ఈరన్న, జిల్లా ప్రధాన కార్యదర్శి కోడిగుడ్ల ఏసేపు, మండల ఉపాధ్యక్షులు నల్లమల విజయ్ కుమార్, సొసైటీ ఛైర్మన్ కందనాతి నరసప్ప, ఆర్టీఎస్ తాలూకా అధ్యక్షులు దశరథరాముడు, యూనిట్ ఇంచార్జీ […] The post ఘనంగా టీడీపీ ఇంచార్జీ రాఘవేంద్రరెడ్డి జన్మదిన వేడుకలు appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 21 Feb 2026 3:25 pm

Development |అమ్మవారికి ప్రత్యేక పూజలు…

Development | అమ్మవారికి ప్రత్యేక పూజలు… Development | ఇంద్రకీలాద్రి, ఆంధ్రప్రభ :

ప్రభ న్యూస్ 21 Feb 2026 3:24 pm

గ్రామాల అభివృద్ధికి వార్డు సభ్యుల పాత్రకీలకం..

గ్రామాల అభివృద్ధికి వార్డు సభ్యుల పాత్రకీలకం.. ఊట్కూర్, ఆంధ్రప్రభ ; గ్రామాల అభివృద్ధికి

ప్రభ న్యూస్ 21 Feb 2026 3:09 pm

ప్రజల రక్షణే మా బాధ్యత

ప్రజల రక్షణే మా బాధ్యత రామకృష్ణాపూర్, ఆంధ్రప్రభ ; రామకృష్ణాపూర్ పోలీస్ స్టేషన్

ప్రభ న్యూస్ 21 Feb 2026 2:59 pm

superstar|ఇక బాక్సాఫీస్‌ బ‌ద్ద‌లే..

superstar| ఇక బాక్సాఫీస్‌ బ‌ద్ద‌లే.. ఆంధ్ర‌ప్ర‌భ వెబ్ డెస్క్ : లోకనాయకన్ కమల్

ప్రభ న్యూస్ 21 Feb 2026 2:57 pm

వైకుంఠ రథం వితరణ..

మంథని టౌన్, ఆంధ్రప్రభ : గుంజపడుగు గ్రామ సర్పంచ్ సంధ్య బానేష్ గ్రామంలో

ప్రభ న్యూస్ 21 Feb 2026 2:53 pm

రూ. 10 లక్షలతో భవన నిర్మాణానికి భూమి పూజ

సిర్పూర్ (యు), ఆంధ్రప్రభ ; కొమురం భీం అసిఫాబాద్ జిల్లా సిర్పూర్ (యు)

ప్రభ న్యూస్ 21 Feb 2026 2:51 pm

Tollywood Actors From Commanding to Compromising Stage

Gone are the days when the Tollywood actors used to demand big money and also hold a share in the profits. After a huge decline in the non-theatrical deals and rock-bottom theatrical market, some of the Tollywood actors are now compromising on their remuneration for work. Actors like Ravi Teja, Ram, Bellamkonda Sai Sreenivas, Gopichand […] The post Tollywood Actors From Commanding to Compromising Stage appeared first on Telugu360 .

తెలుగు 360 21 Feb 2026 2:50 pm

జిల్లా కలెక్టర్ ను కలిసిన మంథని మున్సిపల్ చైర్మన్

మంథని, ఆంధ్రప్రభ : ఇటీవల నూతనంగా ఎన్నికైన మంథని మున్సిపల్ చైర్మన్ వోడ్నాల

ప్రభ న్యూస్ 21 Feb 2026 2:44 pm

ఆ విషయంలో భారత్‌కే ఒత్తిడి ఎక్కువ: దక్షిణాఫ్రికా కోచ్

టి-20 ప్రపంచకప్‌లో భాగంగా ఆదివారం దక్షిణాఫ్రికా, భారత్ మధ్య సూపర్-8 మ్యాచ్ జరుగునుంది. ఈ మ్యాచ్ కోసం క్రికెట్ ప్రేమికులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. 2024లో జరిగిన టి-20 ప్రపంచకప్ ఫైనల్‌లో ఈ రెండు జట్టు పోటీ పడ్డాయి. ఉత్కంఠగా సాగిన ఆ మ్యాచ్‌లో భారత్ విజయం సాధించింది. దీంతో ఈసారి ఎవరు గెలుస్తారా..? అని ఫ్యాన్స్ ఆతృతగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ మ్యాచ్‌కి ముందు సౌతాఫ్రికా కోచ్ కీలక షుక్రి కాన్రాడ్ వ్యాఖ్యలు చేశాడు. ఈ మ్యాచ్‌లో ఎక్కువ శాతం ఒత్తిడి భారత్‌పైనే ఉంటుందని షుక్రి వ్యాఖ్యనించాడు. ‘‘భారత్ మీదే ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఆదివారం సెమీ ఫైనల్స్ చేరుకొనే విషయంలో వారిపై అంచనాలు ఎక్కువగా ఉన్నాయి. వాళ్లు ఫైనల్స్‌కు కూడా చేరుకుంటారు. అయితే ఒత్తిడిలో వాళ్లు బలహీనపడతారు. నిజానికి మా ఇరు జట్లపై ఒత్తిడి ఉంటుంది’’ అని షుక్రీ అన్నాడు. అలాగే అభిషేక్ శర్మ డకౌట్ల గురించి కూడా అతడు కామెంట్ చేశాడు. ‘‘మేమంతా అత్యుత్తమ జట్టుతో మ్యాచ్ ఆడితే ఉండే ఒత్తిడి గురించి మాట్లాడుతున్నాం. నిజానికి వారు ఏ ఒత్తిడిలో ఉన్నారో తెలియదు. తాను ఆడిన మూడు మ్యాచుల్లో వరుసగా డకౌట్ అయిన వ్యక్తి జట్టులో తన స్థానం గురించి పడే ఒత్తడి గురించి నేను మాట్లాడటం లేదు’’ అని షుక్రి అన్నాడు.

మన తెలంగాణ 21 Feb 2026 2:40 pm

YSRCP : పెద్దిరెడ్డి గాయబ్.. జగన్ కు దూరం జరగడానికి కారణమేంటి?

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కీలకం

తెలుగు పోస్ట్ 21 Feb 2026 2:30 pm

సైబర్ నేరాలపై సమరం.. పోలీసులతో ఇన్‌ఫ్లుయెన్సర్ల జత!

‘జాగృత్‌ హైదరాబాద్‌ - సురక్షిత్‌ హైదరాబాద్‌’ క్యాంపెయిన్‌లో సరికొత్త పంథా షార్ట్ వీడియోలతో సైబర్ మోసాలపై వినూత్న అవగాహన నవ్విస్తూనే కళ్లు తెరిపిస్తున్న కంటెంట్ క్రియేటర్లు సామాజిక బాధ్యతగా ముందుకు రావాలని నగర సిపి సజ్జనార్ పిలుపు హైదరాబాద్: సైబర్ నేరాలను సమర్థవంతంగా అరికట్టేందుకు హైదరాబాద్ సిటీ పోలీసులు సరికొత్త వ్యూహంతో ముందుకు వెళ్తున్నారు. కేవలం అధికారిక హెచ్చరికలకే పరిమితం కాకుండా, సామాన్యులకు సైతం సులువుగా అర్థమయ్యే రీతిలో సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ల ద్వారా విస్తృత అవగాహన కల్పిస్తున్నారు. హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ విసి సజ్జనార్, ఐపిఎస్ ఆధ్వర్యంలో విజయవంతంగా కొనసాగుతున్న ‘జాగృత్‌ హైదరాబాద్‌ - సురక్షిత్‌ హైదరాబాద్‌’ కార్యక్రమంలో భాగంగా చేపట్టిన ఈ నూతన విధానానికి విశేష స్పందన లభిస్తోంది. పోలీసుల పిలుపు మేరకు పలువురు ప్రముఖ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి, సైబర్ నేరాల తీరుతెన్నులను వివరిస్తూ తమదైన శైలిలో వీడియోలు రూపొందిస్తున్నారు. వీటిని హైదరాబాద్ సిటీ పోలీస్, సిపి విసి సజ్జనార్, ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలతో ‘కొలాబరేట్‌’ చేయడం ద్వారా లక్షలాది మందికి చేరువ చేస్తున్నారు. వినోదాత్మకంగా ఉంటూనే, అత్యంత కీలకమైన సైబర్ భద్రతా సూచనలను ఈ వీడియోలు ప్రజలకు అందిస్తున్నాయి. ఆలోచింపజేస్తున్న వీడియోలు.. ఇన్‌ఫ్లుయెన్సర్లు ఇటీవల రూపొందించిన వీడియోలు ఎంతో వైవిధ్యంగా ఉండి నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. లాటరీ మోసాలపై కళ్లు తెరిపిస్తూ: దేశీ మామ్ వర్సెస్ స్కామర్ కాన్సెప్ట్‌తో రూపొందిన వీడియో ప్రాక్టికల్ గా ఆలోచింపజేస్తోంది. మీకు రూ.25 లక్షల లాటరీ తగిలింది.. ప్రాసెసింగ్ ఫీజు కోసం ఒటిపి చెప్పండి అంటూ వచ్చే ఫేక్ కాల్స్‌ను ఓ గృహిణి ఎంత చాకచక్యంగా తిప్పికొట్టిందనేది ఇందులో చూపించారు. అత్యాశకు పోకుండా, అపరిచితులతో బ్యాంక్ వివరాలు, ఒటిపిలు పంచుకోకూడదనే స్పష్టమైన సందేశాన్ని బలంగా వినిపించారు. ‘డిజిటల్ అరెస్ట్’పై కనువిప్పు: ప్రస్తుతం తీవ్ర కలకలం రేపుతున్న ‘డిజిటల్ అరెస్ట్’ మోసాల గుట్టును మరో వీడియో ద్వారా విప్పారు. సైబర్ నేరగాళ్లు సీబీఐ, పోలీస్, ఆర్బీఐ అధికారులమంటూ నకిలీ యూనిఫామ్స్ ధరించి.. వీడియో కాల్స్ ద్వారా ఏ విధంగా భయభ్రాంతులకు గురిచేస్తారో కళ్లకు కట్టారు. భారతదేశంలో ఏ ప్రభుత్వ దర్యాప్తు సంస్థా వీడియో కాల్ ద్వారా విచారణ చేయదు అన్న వాస్తవాన్ని ప్రజలకు స్పష్టం చేశారు. సైబర్ నేరగాళ్ల నుంచి ఫేక్ కాల్స్ వస్తే భయపడకుండా.. తక్షణమే 1930 టోల్ ఫ్రీ నెంబర్‌కు డయల్ చేయాలని లేదా  సైబర్ క్రైమ్.జిఒవి.ఇన్   పోర్టల్‌లో ఫిర్యాదు చేయాలని ఈ వీడియోల ద్వారా అవగాహన కల్పిస్తున్నారు. సామాన్యులకు సైతం సులువుగా అర్థమయ్యేలా పోలీసులు, ఇన్‌ఫ్లుయెన్సర్లు సంయుక్తంగా చేస్తున్న ఈ ప్రయోగానికి నెటిజన్ల నుంచి అద్భుతమైన మద్దతు, ప్రశంసలు లభిస్తున్నాయి. ఫాలోయింగ్‌ను సమాజ హితం కోసం వాడండి సైబర్ నేరాల కట్టడికి మరింత మంది సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు, కంటెంట్ క్రియేటర్లు ముందుకు రావాలని పోలీస్ కమిషనర్ శ్రీ వీసీ సజ్జనర్, ఐపీఎస్ గారు విజ్ఞప్తి చేశారు. సామాజిక మాధ్యమాల్లో మీకు విశేషమైన ఫాలోయింగ్‌, గుర్తింపు ఉన్నాయి. దాన్ని సమాజ మార్పు కోసం వినియోగించండి. మీ మాటలకు ప్రజల ఆలోచనా విధానాన్ని మార్చే శక్తి ఉంది. సైబర్‌ నేరాలపై ప్రభావవంతమైన షార్ట్ వీడియోలు రూపొందించి మీ ప్లాట్‌ఫామ్స్ ద్వారా షేర్‌ చేయండి. సురక్షితమైన, చైతన్యవంతమైన సమాజ నిర్మాణం మనందరి ఉమ్మడి బాధ్యత, అని ఆయన పిలుపునిచ్చారు.

మన తెలంగాణ 21 Feb 2026 2:28 pm

కందుల కొనుగోలు కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలి

జైనూర్, ఆంధ్రప్రభ ; కందుల కొనుగోలు కేంద్రాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని జైనూర్

ప్రభ న్యూస్ 21 Feb 2026 2:27 pm

ఇంద్రకీలాద్రి కొండకు.. నిప్పు

నర్సింహులపేట, ఆంధ్రప్రభ : మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండల కేంద్రంలోని శ్రీ వెంకటేశ్వర

ప్రభ న్యూస్ 21 Feb 2026 2:24 pm

Rahul Gandhi |ఏ కేసులో అంటే…..

Rahul Gandhi | ఏ కేసులో అంటే….. Rahul Gandhi | ఆంధ్రప్రభ,

ప్రభ న్యూస్ 21 Feb 2026 2:16 pm

అయిజలో అగ్ని ప్రమాదం

అయిజ: జోగులాంబ గద్వాల జిల్లాలోని అయిజలో అగ్నిప్రమాదం జరిగింది. అయిజలోని ఓ ప్రైవేటు కంపెనీలో భారీగా మంటలు చెలరేగాయి. మంటలు భారీగా ఎగసిపడుతుండటంతో స్థానికులు భయంతో వణికిపోయారు. స్థానికుల సమాచారం మేరకు అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ ప్రమాదానికి షార్ట్‌సర్క్యూటే కారణమని అగ్నిమాపక సిబ్బంది వెల్లడించారు. భారీగా ఆస్తి నష్టం జరిగినట్టు సమాచారం. ప్రాణ నష్టం గురించి ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది. 

మన తెలంగాణ 21 Feb 2026 2:15 pm

రాజకీయాలు ఎటు వెళ్తున్నాయో అర్థం కావడం లేదు: జగన్

 అమరావతి: ఎఐ సమ్మిట్‌లో యూత్ కాంగ్రెస్ వ్యవహార శైలిని వైసిపి అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తప్పుపట్టారు.  ఇవాళ సోషల్ మీడియా ఖాతాలో జగన్ పోస్టు చేశారు. యూత్ కాంగ్రెస్ తీరు మనందరిని సిగ్గుపడేలా చేసిందని మండిపడ్డారు. రాజకీయాలు ఎటు వెళ్తున్నాయో అర్థం కావడం లేదని, రాజకీయ విబేధాలు ఎన్ని ఉన్నా దేశాన్ని ఎవరూ కించపరచకూడదని తెలిపారు.  ఇండియా కృత్రిమ మేధ ఇంఫాక్ట్ సదస్సులో ఎగ్జిబిషన్ హాల్ నంబర్ 5 వద్ద యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు నిరసన తెలిపిన విషయం తెలిసిందే. శుక్రవార మధ్యాహ్నం 12.30 గంటలకు యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు అక్కడికి చేరుకొని టీ షర్టులు విప్పేసి ఆందోళనకు దిగారు. భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. 

మన తెలంగాణ 21 Feb 2026 2:08 pm

విలువలతో కూడిన కృత్రిమ మేథస్సు అందించాలి: వెంకయ్య నాయుడు

అమరావతి: ఎఐ అనే మాటను వింటేనే వణుకు పుడుతోందని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు తెలిపారు. ఎఐతో మానవ సంబంధాలు మంటగలిసిపోతాయేమోనని భయమేస్తోందని అన్నారు. ఎఐపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. విద్వేషాలు రెచ్చగొట్టకుండా..ఎఐని కట్టడి చేయాలని, విలువలతో కూడిన కృత్రిమ మేథస్సు అందించాలని నిపుణులను కోరారు. ఎఐతో వైట్ కాలర్ జాబ్స్ పోకుండా మార్గాలు అన్వేషించాలని వెంకయ్యనాయుడు సూచించారు. సోషల్ మీడియాలో నేతలు భాషను అసహ్యంగా వాడుతున్నారని, వినేందుకు కూడా వీలు లేని పదాలను నీచంగా ఉపయోగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మానవ మేధస్సుతోనే మంచి ఫలితాలు ఉంటాయని, కృత్రిమ మేధస్సు కృత్రిమంగా ఉంటుందని, ఎఐ విస్తృతం అయితే.. వినియోగంలో అనర్థాలపై అవగాహన అవసరం ఉందని వెంకయ్య నాయుడు పేర్కొన్నారు. 

మన తెలంగాణ 21 Feb 2026 2:07 pm

Delhi |ఢిల్లీలో హైఅలర్ట్

Delhi | ఢిల్లీలో హైఅలర్ట్ Delhi | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ :

ప్రభ న్యూస్ 21 Feb 2026 2:02 pm

February 21 |ఘనంగా అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం

February 21 | ఘనంగా అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం February 21 |

ప్రభ న్యూస్ 21 Feb 2026 1:56 pm

Temple |ప్రారంభమైన నాంచారమ్మ గ్రామోత్సవం…

Temple | ప్రారంభమైన నాంచారమ్మ గ్రామోత్సవం… Temple | మోపిదేవి – ఆంధ్రప్రభ

ప్రభ న్యూస్ 21 Feb 2026 1:52 pm

Collector |ప‌చ్చ‌ద‌నానికి శ్రీ‌కారం…

Collector | ప‌చ్చ‌ద‌నానికి శ్రీ‌కారం… Collector | గుంటూరు బ్యూరో, ఆంధ్రప్రభ :

ప్రభ న్యూస్ 21 Feb 2026 1:45 pm

Asmith Reddy : అస్మిత్ రెడ్డి ఇలా ఓపెన్ అయిపోయారేంటబ్బా?

తాడిపత్రి ఎమ్మెల్యే అస్మిత్ రెడ్డి బహిరంగంగానే ప్రభుత్వం వద్ద నిధులు లేవని చెప్పారు

తెలుగు పోస్ట్ 21 Feb 2026 1:37 pm

Sree Vishnu’s Vishnu Vinyasam Locks Earlier Arrival

Sree Vishnu’s much-awaited fun-filled entertainer Vishnu Vinyasam is now set to land in theatres a day ahead of its original plan. Instead of February 28th, the film will now greet audiences on the 27th, giving it a strategic Friday opening and a wider box-office runway. The new poster announcing the date shift carries the film’s […] The post Sree Vishnu’s Vishnu Vinyasam Locks Earlier Arrival appeared first on Telugu360 .

తెలుగు 360 21 Feb 2026 1:37 pm

GLAMOUR|షేక్ చేస్తున్న ఫిట్‌నెస్ ఫొటోలు

GLAMOUR| షేక్ చేస్తున్న ఫిట్‌నెస్ ఫొటోలు ఆంధ్ర‌ప్ర‌భ వెబ్‌డెస్క్ : హీరోయిన్ శృతి

ప్రభ న్యూస్ 21 Feb 2026 1:35 pm

Bandi Sanjay : కామారెడ్డి ఘటనపై బండి సంజయ్ ఏమన్నారంటే?

కామారెడ్డి లో జరిగిన ఘటన పై కేంద్ర మంత్రి బండి సంజయ్ ఘాటుగా స్పందించారు

తెలుగు పోస్ట్ 21 Feb 2026 1:33 pm

Andhra Pradesh : నేడు సీఆర్డీఏ కీలక సమావేశం

నేడు సీఆర్డీఏ సమావేశం జరగనుంది.

తెలుగు పోస్ట్ 21 Feb 2026 1:25 pm

Andhra University |బీసీలకు వ్యతిరేకంగా…

Andhra University | బీసీలకు వ్యతిరేకంగా… Andhra University | ఆంధ్రప్రభ, వెబ్

ప్రభ న్యూస్ 21 Feb 2026 1:21 pm

Ys Jagan :రాజకీయాలు ఎటు వెళుతున్నాయో

కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అనుసరించిన తీరును వైసీపీ అధినేత వైఎస్ జగన్ అభ్యంతరం తెలిపారు

తెలుగు పోస్ట్ 21 Feb 2026 1:14 pm

సుప్రీంకోర్టు జడ్జిలని చూసి సిగ్గుపడుతున్నా: ట్రంప్

న్యూయార్క్: యుఎస్ఎ సుప్రీంకోర్టు తీర్పును అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తప్పుబట్టాడు. సుప్రీం నిర్ణయం దేశానికే అవమానకరమని, సుప్రీంకోర్టు జడ్జిలని చూసి సిగ్గుపడుతున్నానని, జడ్జిల తీర్పు తీవ్రంగా నిరాశపర్చిందని దుయ్యబట్టారు. ట్రంప్ విధించిన సుంకాలు చెల్లబోవు అని అమెరికా సుప్రీంకోర్టు కొట్టివేసిన సందర్భంగా డోనాల్డ్ ట్రంప్ మీడియాతో మాట్లాడారు. సుప్రీంకోర్టు జడ్జిలు విదేశీ ప్రభావానికి లోనయ్యారని, ఎట్టి పరిస్థితుల్లో టారిఫ్ విషయంలో వెనక్కి తగ్గేదే లేదని స్పష్టం చేశారు.  ట్రంప్ సుంకాల వ్యతిరేకించిన వారిలో ఆరుగురు జడ్జిల్లో నలుగురు మహిళలు అమీకోనీ బారెట్, సోనియా సోటోమేయర్, ఎలెనా కగన్, కేతాంజీ బ్రౌన్ జాక్సన్,  ఇద్దరు పురుషులు జాన్ రాబర్ట్స్, నీల్ గోర్సుచ్ ఉన్నారని తెలియజేశారు. ట్రంప్ సుంకాలను సమర్థించిన ముగ్గురు జడ్జిల్లో క్లారెన్స్ థామస్, బ్రెట్ కవనాఫ్, శామ్యూల్ అలిటో ఉన్నారన్నారు. సుప్రీంకోర్టు తీర్పు తర్వాత 10 శాతం గ్లోబల్ టారిఫ్ ఆర్డర్స్ పై డొనాల్డ్ ట్రంప్ సంతకం చేశారు. ఆయనకు అత్యంత ఇష్టమైన పదం టారిఫ్ అని ప్రకటించుకోవడమే కాకుండా... ఎడాపెడా సుంకాలు వేస్తూ ప్రపంచ దేశాలను భయభ్రాంతులకు గురిచేయడమే కాకుండా తన దారి కి తెచ్చుకుంటున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు భారీ షాక్ తగిలిన విషయం తెలిసిందే. ఇప్పటి వరకు ట్రంప్ విధించిన సుంకాలు చెల్లబోవు అని అమెరికా సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఆయా దేశాల వద్ద నుంచి వసూలు చేసిన అదనపు సుంకాలను తిరిగి వారికి చెల్లించాలని స్పష్టం చేసింది. ట్రం ప్ తన అధికారాలను అతిక్రమించారని మొట్టికాయలు వేసింది. దేశ వాణిజ్య భాగస్వాముల పై సుంకాలు విధించడం చట్ట విరుద్ధమని, అధికార పరిధిని మించిపోవడమేనని ఘాటైన వ్యా ఖ్యలు చేసింది. ఏకపక్షంగా సుంకాలు విధించడాన్ని న్యాయస్థానం తప్పుపట్టింది. జాతీయ అ త్యవసర పరిస్థితుల్లో ఉపయోగించాల్సిన అత్యవసర వినియోగాల చట్టాన్ని అతిక్రమించారని అభిప్రాయపడింది. శుక్రవారంనాడు అమెరికా సుప్రీంకోర్టు ధర్మాసనం 6-3 తేడాతో ఈ చరిత్రాత్మక తీర్పును వెలువరించిన విషయం తెలిసిందే.  అప్పుడు ట్రంప్ ఏమన్నారంటే..? 2025, ఏప్రిల్‌లో ట్రంప్ జాతీయ అత్యవసర పరిస్థితి పేరిట దేశంలో వాణిజ్య లోటును పరిష్కరించడానికి చాలా దేశాలపై ప్రతీకార సుంకాలను విధిస్తున్నట్లు ప్రకటించారు. అమెరికా ఆర్థిక భద్రతకు ఈ సుంకాలు ముఖ్యమని అభివర్ణించారు. లేకపోతే దేశం రక్షణ భారమవుతుంది, అది విధ్వంసానికి దారితీస్తుందని ప్రకటించారు. ఏప్రిల్ 2న శ్వేతసౌధంలో ‘మేక్ అమెరికా వెల్తీ అగేన్‘ అనే పేరుతో రోజ్ గార్డెన్‌లో జరిగిన కార్యక్రమంలో పరస్పర సుంకాలపై వ్యాఖ్యలు చేస్తున్నప్పుడు ఒక చార్ట్‌ను పట్టుకుని ఏయే దేశాలపై ఎంత మేరకు టారిఫ్‌లు విధిస్తున్నది ప్రకటించడం యావత్ ప్రపంచాన్ని నివ్వెరపరిచింది. డిసెంబర్ నాటికి అత్యవసర అధికారాల చట్టం కింద అధ్యక్షుడు విధించిన దిగుమతి పన్నుల నుండి ట్రెజరీ 133 బిలియన్ డాలర్లకు పైగా వసూలు చేసిందని సమాఖ్య డేటా చూపిస్తుంది. మరోవైపు వివిధ దేశాలపై ప్రతీకార సుంకాలు విధిస్తూ వచ్చి ట్రంప్ భారత్‌ను కూడా వదిలిపెట్టలేదు. ఏకంగా 50శాతం టారిఫ్‌లు విధించిన ట్రంప్ సంప్రదింపులు, ఒప్పందం నేపథ్యంలో ఇటీవల వాటిని 18 శాతానికి తగ్గించిన సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు ఎంత వసూలు అయింది? కాంగ్రెస్ బడ్జెట్ కార్యాలయం ప్రకారం, ట్రంప్ సుంకాల ఆర్థిక ప్రభావం వచ్చే దశాబ్దంలో సుమారు 3 ట్రిలియన్ డాలర్లుగా అంచనా వేశారు. అత్యవసర అధికారాల చట్టం కింద అధ్యక్షుడు విధించిన దిగుమతి పన్నుల నుండి ట్రెజరీ 133 బిలియన్ డాలర్లకు పైగా వసూలు చేసిందని డిసెంబర్ నుండి ఫెడరల్ డేటా చూపిస్తోంది. ప్రభుత్వం ఇతర మార్గాల్లో సుంకాలను తిరిగి విధించడానికి ప్రయత్నిస్తున్నందున ఈ తీర్పు తాత్కాలికమేనని పలువురు నిపుణులు భావిస్తున్నారు.

మన తెలంగాణ 21 Feb 2026 1:11 pm

Southindia Industry |సోషియా ఫాంటసీ.. సక్సెస్ ఇచ్చేనా..?

Southindia Industry | సోషియా ఫాంటసీ.. సక్సెస్ ఇచ్చేనా..? Southindia Industry |

ప్రభ న్యూస్ 21 Feb 2026 1:11 pm

February 21 |మన భాషను ప్రేమిద్దాం –భాషలన్నింటినీ గౌరవిద్దాం

February 21 | మన భాషను ప్రేమిద్దాం – భాషలన్నింటినీ గౌరవిద్దాం February

ప్రభ న్యూస్ 21 Feb 2026 1:09 pm

ఒకే మూవీలో ఇద్దరు స్టార్స్.. ఇంతకీ హీరో ఎవరూ..?

తమిళ ప్రేక్షకులే కాదు.. యావత్ సినీ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మల్టీస్టారర్ మూవీ ప్రారంభమైంది. తమిళ స్టార్ హీరోలు రజనీకాంత్, కమల్ హాసన్ కలిసి ఒకే సినిమాలో నటించనున్నారు. ఇందుకు సంబంధించి ఓ గ్లింప్స్‌ని చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ గ్లింప్స్‌లో రజనీ, కమల్‌లు పోటాపోటీగా స్టైలిష్ లుక్‌లో కనిపించారు. వీడియోలో ‘‘ఇంతకీ హీరో ఎవరూ’’ అంటూ రజనీ,కమల్‌లు కలిసి అడగటం హైలైట్‌గా నిలిచింది. 46 సంవత్సరాల తర్వాత వీరిద్దరు కలిసి ఒకే సినిమాలో కనిపించడంతో ఈ సినిమాపై అంచనాలు వేరే లెవల్‌లో ఉన్నాయి. ఈ చిత్రానికి నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహిస్తుండగా.. అనిరుధ్ సంగీతం సమకూర్చుతున్నాడు. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభంకానుంది.

మన తెలంగాణ 21 Feb 2026 1:08 pm

COLOMBO|నేటి నుంచే సూప‌ర్ స‌మ‌రం

COLOMBO| నేటి నుంచే సూప‌ర్ స‌మ‌రం COLOMBO| ఆంధ్ర‌ప్ర‌భ వెబ్‌డెస్క్ : టీ20

ప్రభ న్యూస్ 21 Feb 2026 1:03 pm

Sharwa’s Utmost Dedication For Bhogi

Charming Star Sharwa’s pan-India spectacle Bhogi has entered a crucial phase as a lengthy and demanding new action schedule commenced today in Hyderabad. Sharwa, having already completed an earlier schedule, is now showcasing utmost dedication by filming continuously until this extensive second schedule wraps up. A massive, specially constructed set has been erected for this […] The post Sharwa’s Utmost Dedication For Bhogi appeared first on Telugu360 .

తెలుగు 360 21 Feb 2026 1:00 pm

Forensic Lab |బూడిదైన 1100 కీలకమైన ఫైళ్లు

Forensic Lab | బూడిదైన 1100 కీలకమైన ఫైళ్లు Forensic Lab |

ప్రభ న్యూస్ 21 Feb 2026 12:57 pm

Devisri prasad |ఎల్లమ్మ వెనకున్న కథ ఇదే..

Devisri prasad | ఎల్లమ్మ వెనకున్న కథ ఇదే.. Devisri prasad |

ప్రభ న్యూస్ 21 Feb 2026 12:55 pm

ఎస్‌ఎల్‌బీసీ దుర్ఘటనకు ఏడాది..

:కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని కేటీఆర్ ఫైర్.. ఎస్ఎల్‌బీసీ సొరంగం కుప్పకూలి ఏడాది కావొస్తున్నా కార్మికుల మృతదేహాలను వెలికితీయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని కేటీఆర్ మండిపడ్డారు. చేతకాని పాలనకు పరాకాష్ట ఎస్ఎల్‌బీసీ దుర్ఘటన అంటూ కేటీఆర్ ధ్వజమెత్తారు. సరిగ్గా ఏడాది కిందట ఫిబ్రవరి నెలలో ఎస్ఎల్‌బీసీ సొరంగం కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. అందులో ఇద్దరి మృతదేహాలు వెలికి తీయగా.. మిగతా వారి జాడ తెలియరాలేదు. అప్పట్లో ఈ ఘటన తెలుగు రాష్ట్రాలో పెను […] The post ఎస్‌ఎల్‌బీసీ దుర్ఘటనకు ఏడాది.. appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 21 Feb 2026 12:52 pm

ఈ ప్రభుత్వం కార్మికుల కుటుంబాలను మానసిక క్షోభకు గురి చేసింది: కెటిఆర్

హైదరాబాద్: అంతర్జాతీయ వేదికలను నిరసనల కోసం ఉపయోగిస్తే దేశ ప్రతిష్ట దెబ్బతింటుందని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ తెలిపారు. సిఎం రేవంత్ రెడ్డి సర్కార్ చేతకాని పాలనకు పరాకాష్ట ఎస్ఎల్ బిసి దుర్ఘటన అని అన్నారు. ఎస్ఎల్ బిసి సొరంగం పనుల్లో ప్రభుత్వ నిర్లక్ష్యం చేస్తుందని మండిపడ్డారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. రాజకీయ నాటకాలకు ఎఐ ఇంపాక్ట్ సమ్మిట్ ను వేదిక చేసుకోవడం విచారకరమని, యూత్ కాంగ్రెస్ నాయకులు నిరసన చేపట్టడం మరీ విచిత్రం అని ఎద్దేవా చేశారు. ఎస్ఎల్ బిసి సొరంగం కుప్పకూలి ఏడాది కావొస్తున్నా.. కార్మికుల మృతదేహాలు వెలికితీయడంలో ప్రభుత్వం విఫలం అని విమర్శించారు. కమీషన్లు, కాంట్రాక్టులు, వాటాలపై కాంగ్రెస్ నేతలు పెట్టే శ్రద్ధ ఇకనైనా కార్మికుల సంక్షేమంపై పెట్టాలని సూచించారు. తమ వారిని కడచూపు చూసే అవకాశం లేకుండా చేసి.. కార్మికుల కుటుంబాలను మానసిక క్షోభకు కాంగ్రెస్ సర్కార్ గురి చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఏడాదిగా సొరంగం పనుల్లో ఎటువంటి పురోగతి లేదని ధ్వజమెత్తారు. కార్మిక సంక్షేమం, ప్రజా శ్రేయస్సుపై పెడితే ఇలాంటివి పునరావృత్తం కావు అని కెటిఆర్ పేర్కొన్నారు.

మన తెలంగాణ 21 Feb 2026 12:50 pm

Ahobilam |కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్…

Ahobilam | కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్… Ahobilam | నంద్యాల బ్యూరో,

ప్రభ న్యూస్ 21 Feb 2026 12:50 pm

పరువాలతో పిచ్చెక్కిస్తున్న ప్రణీత సుభాష్

                     

మన తెలంగాణ 21 Feb 2026 12:48 pm

Heroines in Repeat Mode for Sithara Entertainments

Sithara Entertainments is the busiest production house with more than 15 films lined up and they are in various stages of shoot and production. S Naga Vamsi has a habit of repeating his directors and technicians. He is now repeating the heroines for his upcoming projects. Meenakshi Chaudhary worked for Sithara Entertainments in films like […] The post Heroines in Repeat Mode for Sithara Entertainments appeared first on Telugu360 .

తెలుగు 360 21 Feb 2026 12:48 pm

ABC Center |పున‌రావృతం కాకుండా…

ABC Center | పున‌రావృతం కాకుండా… ABC Center | గుంటూరు, ఆంధ్రప్రభ

ప్రభ న్యూస్ 21 Feb 2026 12:42 pm

నూతన మున్సిపల్ పాలకవర్గానికి సన్మానం..

మోత్కూర్, ఆంధ్రప్రభ ; మోత్కూర్ మున్సిపల్ ఎన్నికల్లో నూతనంగా ఏకగ్రీవంగా ఎన్నికైన మున్సిపల్

ప్రభ న్యూస్ 21 Feb 2026 12:41 pm

Powerhouse Collaboration of Kamal Haasan & Rajinikanth in KHxRK: Madness

A monumental cinematic moment is taking shape as Red Giant Movies unites Superstar Rajinikanth and Ulaganayagan Kamal Haasan for the ambitious project “KHxRK.” Spearheading the film is acclaimed filmmaker Nelson Dilipkumar, known for delivering the blockbuster Jailer and redefining commercial entertainers with his unique style. Adding to the scale is music sensation Anirudh Ravichander, whose […] The post Powerhouse Collaboration of Kamal Haasan & Rajinikanth in KHxRK: Madness appeared first on Telugu360 .

తెలుగు 360 21 Feb 2026 12:32 pm

మళ్లీ పెరుగుతున్న పసిడి ధరలు!

ఈమధ్య కాస్త తగ్గుముఖం పట్టిన పసిడి శనివారం ఉదయం మరోసారి పెరిగింది. దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరల్లో స్వల్ప పెరుగుదల నమోదైంది. తెలుగు రాష్ట్రాల్లోని ముఖ్య నగరాలైన హైదరాబాద్, విజయవాడలో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం (10 గ్రాములు) ధర రూ.1,57,380 వద్ద స్థిరపడింది. ఇక ఆభరణాల తయారీలో వాడే 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.1,44,260గా ఉంది. గుడ్‌రిటర్న్స్ వెబ్‌సైట్ కథనం ప్రకారం, శుక్రవారంతో పోలిస్తే 24 క్యారెట్ల బంగారంపై రూ.880, […] The post మళ్లీ పెరుగుతున్న పసిడి ధరలు! appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 21 Feb 2026 12:31 pm

Andhra Pradesh : ఈ సౌండేమిటి గోవిందా.. పొలిటికల్ పొల్యూషన్ తో చెవులు దిమ్మెత్తుతున్నాయ్

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు గత ఏడాది నుంచి తిరుమల లడ్డూ చుట్టూనే తిరుగుతున్నాయి

తెలుగు పోస్ట్ 21 Feb 2026 12:29 pm

Tomatoes |అడిగినోళ్లకు అడిగినన్ని …..ఎక్కడంటే….

Tomatoes | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : మొన్నటి వరకు కిలో 50

ప్రభ న్యూస్ 21 Feb 2026 12:28 pm

కృష్ణా పోలీసులకు నారా లోకేష్ ప్రశంసలు..

ఉయ్యురు, ఆంధ్రప్రభ : గత గురువారం ఉయ్యూరు టౌన్ లో చోటు చేసుకున్న

ప్రభ న్యూస్ 21 Feb 2026 12:24 pm

టారిఫ్‌ల కేసులో ట్రంప్‌కు ఎదురుదెబ్బ..

ప్రపంచ దేశాలపై టారిఫ్‌లు విధిస్తూ వాణిజ్య రంగంలో ఉద్రిక్తతలు సృష్టిస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు యునైటెడ్ స్టేట్స్ సుప్రీం కోర్టులో భారీ ఎదురుదెబ్బ తగిలింది.అమెరికా వాణిజ్య భాగస్వాములపై విధించిన టారిఫ్‌లు అన్యాయం, రాజ్యాంగ విరుద్ధమైన పన్నులు అని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. 9 మంది న్యాయమూర్తుల్లో ఆరుగురు ట్రంప్‌కు వ్యతిరేకంగా ఓటు వేయగా, 6-3 తేడాతో ఈ తీర్పు వెలువడింది. అంతర్జాతీయ అత్యవసర ఆర్థిక అధికారాల చట్టం ఆధారంగా పెద్ద ఎత్తున దిగుమతులపై సుంకాలు విధించడం సమంజసం […] The post టారిఫ్‌ల కేసులో ట్రంప్‌కు ఎదురుదెబ్బ.. appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 21 Feb 2026 12:21 pm

jewellery|ప‌రుగు మొద‌లెట్టిన ప‌సిడి

jewellery|ప‌రుగు మొద‌లెట్టిన ప‌సిడి ఆంధ్ర‌ప్ర‌భ వెబ్‌డెస్క్ : దేశంలో పెళ్లిళ్ల సీజన్ ప్రారంభమైంది.

ప్రభ న్యూస్ 21 Feb 2026 12:21 pm

Delhi : ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత

ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయం వద్ద బీజేపీ శ్రేణులు పెద్దయెత్తున నిరసన తెలుపుతున్నాయి

తెలుగు పోస్ట్ 21 Feb 2026 12:20 pm

జిల్లావ్యాప్తంగా స్వర్ణాంధ్ర స్వచ్ఛ దివస్..

నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ ; ఏపీ లోని ప్రతి మూడవ శనివారం అన్ని

ప్రభ న్యూస్ 21 Feb 2026 12:15 pm

7 దిగ్గజ సంస్థలతో ఏపీ ప్రభుత్వం కీలక ఒప్పందాలు

ఆంధ్రప్రదేశ్‌ను క్వాంటమ్‌, ఏఐ రంగాల్లో దేశంలోనే ముందంజలో నిలబెట్టే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం కీలక అడుగులు వేసింది. అమరావతిని క్వాంటమ్‌ వ్యాలీగా తీర్చిదిద్దడంతోపాటు జాతీయ, అంతర్జాతీయ స్థాయి గుర్తింపు తీసుకురావడం కోసం ఏడు ప్రముఖ సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకుంది.దిల్లీలోని భారత మండపంలో నిర్వహించిన ఏఐ ఇంపాక్ట్‌ సమిట్‌లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో ఈ ఒప్పంద పత్రాలపై ఇరుపక్షాలు సంతకాలు చేశాయి.రాష్ట్రంలో ఏఐ, క్వాంటమ్‌ అనుకూల వాతావరణాన్ని బలోపేతం చేయడానికి ఈ ఒప్పందాలు దోహదపడతాయని ప్రభుత్వం […] The post 7 దిగ్గజ సంస్థలతో ఏపీ ప్రభుత్వం కీలక ఒప్పందాలు appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 21 Feb 2026 12:11 pm

డ్రైనేజీ సమస్యకు పరిష్కారం..

పరకాల, ఆంధ్రప్రభ : డ్రైనేజీ నీరు రోడ్డుపై ప్రవహిస్తున్న సమస్యను వార్డు కౌన్సిలర్

ప్రభ న్యూస్ 21 Feb 2026 12:08 pm

రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత..

శ్రీ సత్య సాయి బ్యూరో, ఆంధ్రప్రభ : జిల్లా ఎస్పీ ఎస్ సతీష్

ప్రభ న్యూస్ 21 Feb 2026 12:03 pm

హానికర వ్యర్థాలు పై అవగాహన సదస్సు..

గుడివాడ, ఆంధ్రప్రభ : గుడివాడ మున్సిపల్ కమిషనర్ ఎస్. మనోహర్ ఈరోజు స్థానిక

ప్రభ న్యూస్ 21 Feb 2026 11:59 am

హైకోర్టుకు ఎమ్మెల్సీ అనంతబాబు భార్య

ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఎమ్మెల్సీ అనంతబాబు భార్య లక్ష్మీదుర్గ ముందస్తు బెయిల్ పిటిషన్ వేశారు

తెలుగు పోస్ట్ 21 Feb 2026 11:57 am

Rythu Bharosa |సీఎంపై హరీశ్ రావు ఫైర్

Rythu Bharosa | సీఎంపై హరీశ్ రావు ఫైర్ Rythu Bharosa |

ప్రభ న్యూస్ 21 Feb 2026 11:56 am

నీటి ఎద్దడి నివారణకు చర్యలు

జైనూర్, ఆంధ్రప్రభ : నీటి ఎద్దడి నివారణకు చర్యలు తీసుకుంటున్నట్లు జైనూర్ మేజర్

ప్రభ న్యూస్ 21 Feb 2026 11:55 am

వార్డులోని సమస్యలను కమిషనర్ కు వివరించిన కౌన్సిలర్..

పరకాల, ఆంధ్రప్రభ : పరకాల పురపాలక సంఘం పరిధిలోని 19వ వార్డులో నెలకొన్న

ప్రభ న్యూస్ 21 Feb 2026 11:53 am

ఢిల్లీ ఎర్రకోట వద్ద పేలుళ్లకు లష్కరే కుట్ర!

ఢిల్లీలోని ఎర్రకోట, చాందినీ చౌక్‌లోని ఒక ఆలయం మరియు దేశవ్యాప్తంగా ఉన్న ఇతర ప్రధాన దేవాలయాల సమీపంలో పేలుళ్లు జరపాలని పాకిస్థాన్‌కు చెందిన లష్కరే తోయిబా ప్లాన్ చేస్తోందని సమాచారం. పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్‌లోని ఒక మసీదులో ఫిబ్రవరి 6న జరిగిన పేలుడుకు ప్రతీకారంగా ఈ దాడులకు ప్లాన్ చేస్తున్నట్లు ఇంటెలిజెన్స్ వర్గాలకు సమాచారం అందినట్లు తెలుస్తోంది. భద్రతా సంస్థల సమాచారం ప్రకారం, లష్కరే తోయిబా ఉగ్రవాదులు ఇంప్రొవైజ్డ్ ఎక్స్‌ప్లోజివ్ డివైస్ (ఐఈడీ) ద్వారా దాడికి కుట్ర […] The post ఢిల్లీ ఎర్రకోట వద్ద పేలుళ్లకు లష్కరే కుట్ర! appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 21 Feb 2026 11:52 am

అంబటి రాంబాబు, జక్కంపూడి రాజాలపై కేసు నమోదు

మాజీ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబుపై మరో కేసు నమోదయింది. ఆయనతో పాటు రాజానగరం మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, పలువురు వైసీపీ నేతలపై కూడా రాజమండ్రి పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు ఇచ్చిన నోటీసులను ధిక్కరించి భారీ ర్యాలీ నిర్వహించడంతో వివిధ సెక్షన్ల కింద కేసు ఫైల్ చేశారు. ఈ కేసును రాజమండ్రి ప్రకాశ్ నగర్ సీఐ బాజీలాల్ విచారణ చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే… 18 రోజుల పాటు రాజమండ్రి సెంట్రల్ జైల్లో […] The post అంబటి రాంబాబు, జక్కంపూడి రాజాలపై కేసు నమోదు appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 21 Feb 2026 11:48 am

ఢిల్లీ ఎర్రకోట వద్ద పేలుడు హెచ్చరిక.... హైదరాబాద్ లోనూ పేలుళ్లకు కుట్ర?

జాతీయ రాజధాని ఢిల్లీతో పాటు హైదరాబాద్ వంటి నగరంలో ఉగ్రవాద ముప్పు ఉందని నిఘా విభాగాలు హెచ్చరిక జారీ చేశాయి

తెలుగు పోస్ట్ 21 Feb 2026 11:43 am

Exams |ఇంటర్ పబ్లిక్ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు

Exams | ఇంటర్ పబ్లిక్ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు Exams | నంద్యాల

ప్రభ న్యూస్ 21 Feb 2026 11:26 am

Chandrababu : నేడు వినుకొండకు చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు నేడు పల్నాడు జిల్లాలో పర్యటిస్తున్నారు

తెలుగు పోస్ట్ 21 Feb 2026 11:21 am

కామారెడ్డిలో టెన్షన్ టెన్షన్... వీడియో వైరల్

హైదరాబాద్: కామారెడ్డిలో టెన్షన్ టెన్షన్ నెలకొంది. బిజెపి ఎమ్మెల్యే ఆఫీస్ వ‌ద్ద కాంగ్రెస్ నేత‌ల వీరంగం సృష్టించారు. కామారెడ్డి బిజెపి ఎమ్మెల్యే రమణారెడ్డి క్యాంప్ ఆఫీస్ వద్ద ఉద్రిక్తత చోటుచేసకుంది. కాంగ్రెస్ నాయకుడు గీరెడ్డి మహేందర్ రెడ్డి, తన అనుచరులతో కలిసి క్యాంప్ ఆఫీస్ వద్దకు చేరుకొని హంగామా సృష్టించాడు.  ఎమ్మెల్యే డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేయడంతో కారు అద్దాలు ధ్వంసం చేశారు. కాంగ్రెస్, బిజెపి కార్యకర్తలు మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది.  గీరెడ్డి మహేందర్రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్ కు తరలించారు. కాంగ్రెస్ నేతల కారు అద్ధాలను బిజెపి కార్యకర్తలు ధ్వంసం చేశారు. కాంగ్రెస్ మాజీ సర్పంచ్ మహేందర్ రెడ్డి కారుపై దాడి చేయడంతో పాటు కారును బిజెపి కార్యకర్తలు బోల్తా పడేశారు. ఇరు పార్టీల కార్యకర్తలను పోలీసులు చెదరగొట్టారు. బిజెపి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి, షబీర్ అలీ మధ్య భూ కబ్జాల ఆరోపణలు చేసుకున్నారు. బిజెపి ఎమ్మెల్యే అరోరా భూములు కబ్జా చేశాడని కాంగ్రెస్ నేత షబీర్ అలీ ఆరోపణలు చేశారు. దీంతో దమ్ముంటే చర్చకు రావాలని బిజెపి ఎంఎల్ఎ వెంకటరమణ రెడ్డి సవాల్ విసిరారు. వెంకటరమణారెడ్డి సవాల్ ను కాంగ్రెస్ నాయకులు స్వీకరించి బిజెపి క్యాంపు కార్యాలయానికి చేరుకోవడంతో టెన్షన్ టెన్షన్ నెలకొంది.

మన తెలంగాణ 21 Feb 2026 11:19 am