SENSEX
NIFTY
GOLD
USD/INR

Weather

31    C
...

ముస్లిం సోదరుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం పెద్దపీట

ముస్లిం సోదరుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం పెద్దపీట టీడీపీ జిల్లా మైనార్టీ సెల్

ప్రభ న్యూస్ 19 Mar 2026 6:29 pm

Andhra Pradesh : ఏప్రిల్ 1 నుంచి జూనియర్ కళాశాలలు ప్రారంభం

ఆంధ్రప్రదేశ్ లో ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి జూనియర్ కళాశాలలను తిరిగి ప్రారంభించాలని ఉన్నత విద్యాశాఖ నిర్ణయించింది.

తెలుగు పోస్ట్ 19 Mar 2026 6:25 pm

Minister Poetic Tag : పరాభవం కాదు Andhra Prabha News

Minister Poetic Tag : పరాభవం కాదు Andhra Prabha News (

ప్రభ న్యూస్ 19 Mar 2026 6:24 pm

వడగండ్ల వాన విధ్వంసం–నీరుగారిన రైతుల ఆశలు

విశాలాంధ్ర – నంబులపూలకుంట: మండలంలో గురువారం రాత్రి కురిసిన భారీ వడగండ్ల వాన బీభత్సం సృష్టించింది. మొక్కజొన్న సాగు చేస్తున్న రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. దాదాపు 120 ఎకరాల్లో సాగు చేసిన మొక్కజొన్న పంట కోతకు సిద్ధమైన సమయంలో వడగండ్ల వాన కురవడంతో పంట మొత్తం నేలకొరిగింది. డేరంగుల శ్రీనివాసులు అనే రైతు తన మూడు ఎకరాల్లో ఎకరాకు రూ.20,000 చొప్పున పెట్టుబడి పెట్టి మొక్కజొన్న సాగు చేశాడు. మరో 20 రోజుల్లో కోతకు వచ్చే […] The post వడగండ్ల వాన విధ్వంసం–నీరుగారిన రైతుల ఆశలు appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 19 Mar 2026 6:17 pm

రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి..

రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి.. మంత్రి డోల, కలెక్టర్, మాగుంట వెల్లడి ఆంధ్రప్రభ బ్యూరో,

ప్రభ న్యూస్ 19 Mar 2026 6:17 pm

శనివారం పదో తరగతి పరీక్షను వాయిదా వేయాలి

శనివారం పదో తరగతి పరీక్షను వాయిదా వేయాలని సూఫీ మత గురువు అల్తాఫ్ బాబా కోరారు

తెలుగు పోస్ట్ 19 Mar 2026 6:16 pm

Video : TGFA TELANGANA GADDAR FILM AWARDS – 2025

The post Video : TGFA TELANGANA GADDAR FILM AWARDS – 2025 appeared first on Telugu360 .

తెలుగు 360 19 Mar 2026 6:12 pm

Phone |దేశాధినేతలకు ప్రధాని మోడీ ఫోన్‌

Phone | దేశాధినేతలకు ప్రధాని మోడీ ఫోన్‌ Phone| ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్

ప్రభ న్యూస్ 19 Mar 2026 6:11 pm

శ్రీ లక్ష్మీనరసింహ స్వామి విగ్రహ ప్రతిష్టా

శ్రీ లక్ష్మీనరసింహ స్వామి విగ్రహ ప్రతిష్టా మహోత్సవాలకు..తరలిరండి ఉరవకొండ రూరల్, ఆంధ్రప్రభ :

ప్రభ న్యూస్ 19 Mar 2026 6:10 pm

భారీగా పడిపోయిన బంగారం ధరలు..

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్. గత వారం రోజులుగా పెరుగుతూ.. తగ్గుతూ వస్తున్న బంగారం, వెండి ధరలు మరోసారి భారీగా పడిపోయాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో గురువారం పసిడి, వెండి ధరలు భారీగా పతమయ్యాయి. 24 క్యారెట్ల 10 గ్రాములు గోల్డ్ ధరపై ఏకంగా రికార్డు స్థాయిలో రూ. 7,140 తగ్గగా..  22 క్యారెట్ల 10 గ్రాములు బంగారం ధరపై ఏకంగా రికార్డు స్థాయిలో రూ. 6,550 తగ్గింది. దీంతో 24 క్యారెట్ల తులం గోల్డ్ ధర రూ.1,50,280కి దిగొచ్చింది. ఇక, 22 క్యారెట్ల 10 గ్రాములు బంగారం ధర రూ.1,37,750కి చేరుకుంది. అలాగే, ఇవాళ ఒక్కరోజే కేజి వెండి ధరపై రూ.10 వేలు తగ్గింది. దీంతో కేజీ వెండి ధర రూ.2.65 లక్షలకు పడిపోయింది.

మన తెలంగాణ 19 Mar 2026 6:07 pm

ఒంటిమిట్ట రాములవారి కల్యాణానికి ఆహ్వానం..

ఒంటిమిట్ట రాములవారి కల్యాణానికి ఆహ్వానం.. తిరుమల, ఆంధ్రప్రభ : కడప జిల్లా ఒంటిమిట్టలోని

ప్రభ న్యూస్ 19 Mar 2026 6:03 pm

ఉగాది వేళ మెగాస్టార్ కీలక నిర్ణయం.. మరో కొత్త సేవా కార్యక్రమం

హైదరాబాద్: మెగాస్టార్ చిరంజీవి అంటే ముందుగా గుర్తొచ్చేది ఆయన నటన, డ్యాన్స్‌లు, ఫైట్‌లు, వెండితెరపై ఆయన చేసే సందడి అయితే.. ఆ తర్వాత గుర్తుకు వచ్చేది ఆయన చేసే సేవా కార్యక్రమాలు. ఇప్పటికే చిరంజీవి బ్లడ్‌ బ్యాంక్, ఐ బ్యాంక్ ద్వారా ఏంతో మంది జీవితాల్లో వెలుగులు నింపారు చిరంజీవి. తాజాగా ఆయన మరో సరికొత్త సేవా కార్యక్రమం ప్రారంభించాలని నిర్ణయం తీసుకున్నారు. భవిష్యత్తులో పేద పిల్లలకు ఉచిత విద్య అందించమే తన లక్ష్యమని చిరు తెలిపారు. ఉగాది పండగ సందర్భంగా ఓ కార్యక్రమంలో మాట్లాడిన ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. ‘‘కుటుంబంలోని ఒక వ్యక్తి విద్యావంతుడైతే.. ఆ ఫ్యామిలీ అంతా బాగుపడుతుంది. ఆ దిశగానే అడుగులు వేస్తున్నా. చిరంజీవి స్పూర్తితోనే ‘అగరం ఫౌండేషన్’ స్థాపించి పేద పిల్లలకు ఉచితంా ఉన్న విద్య అందిస్తున్నానని నటుడు సూర్య చెబుతూ ఉంటాడు. విద్యాదానం నన్నెంతో మోటివేట్ చేసింది. ఒకప్పుడు నేను నీకు ఆదర్శం.. ఇప్పుడు నువ్వే నాకు స్పూర్తి అని సూర్యతో అన్నాను. తెలుగు రాష్ట్రాల పిల్లలకే కాదు అవసరం ఉన్న అందరికీ ఉచితంగా విద్యను అందించాలనుకుంటున్నా’’ అని చిరంజీవి అన్నారు.

మన తెలంగాణ 19 Mar 2026 5:59 pm

అకాల వర్షం…అపార నష్టం

అకాల వర్షాలకు నేలకొరిగిన పండ్ల తోటలు విశాలాంధ్ర: శింగనమల.. అనంతపురం జిల్లా శింగనమల నియోజకవర్గం వ్యాప్తంగా ఆరు మండలాల్లో నిన్న కురిసిన అకాల వర్షం, ఈదురుగాలులకు పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. శింగనమల, గార్లదిన్నె, నార్పల, బుక్కరాయ సముద్రం, పుట్లూరు, ఎల్లనూరు మండలాల్లో గాలి–వాన ప్రభావంతో పండ్ల తోటలు పూర్తిగా నేలకొరిగాయి.ప్రధానంగా అరటి, చీని , దానిమ్మ, మామిడి, బొప్పాయి, కాకర తోటలు గాలివాన బీభత్సానికి నాశనమయ్యాయి. పంటలు చేతికి వచ్చే సమయంలో ఈ విపత్తు రావడంతో రైతులు […] The post అకాల వర్షం…అపార నష్టం appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 19 Mar 2026 5:53 pm

అక్రమార్కుల చేతుల్లో మోసపోయిన భూదాన్ బాధితులు

అక్రమార్కుల చేతుల్లో మోసపోయిన భూదాన్ బాధితులు ఒక్కొక్కరి దగ్గర రూ.50 వేల నుంచి

ప్రభ న్యూస్ 19 Mar 2026 5:44 pm

ట్రంప్‌ యంత్రాంగం కీలక నిర్ణయం.. పశ్చిమాసియాకు వేలాదిగా యూఎస్‌ బలగాలు

అమెరికా-ఇజ్రాయెల్‌, ఇరాన్‌ మధ్య కొనసాగుతున్న యుద్ధం త్వరలో సద్దుమణిగే సూచనలు కనిపించడం లేదు. ఇరాన్‌తో జరుగుతున్న ఈ పోరును తదుపరి దశకు తీసుకెళ్లేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ యంత్రాంగం సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలో పశ్చిమాసియాలో తమ సైనిక బలగాలను మరింత బలోపేతం చేసేందుకు వేలాదిమంది యూఎస్‌ సైనికులను అక్కడికి తరలించాలని యోచిస్తున్నట్లు రాయిటర్స్‌ కథనం పేర్కొంది. ఆ నివేదిక ప్రకారం.. పశ్చిమాసియాలో అమెరికా కార్యకలాపాలను బలోపేతం చేయడానికి పెద్ద ఎత్తున సైనిక మోహరింపుపై […] The post ట్రంప్‌ యంత్రాంగం కీలక నిర్ణయం.. పశ్చిమాసియాకు వేలాదిగా యూఎస్‌ బలగాలు appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 19 Mar 2026 5:36 pm

సీనియర్లను తొక్కుకుంటూ.. సీఎం అయిన రేవంత్

సీనియర్లను తొక్కుకుంటూ.. సీఎం అయిన రేవంత్ కరీంనగర్, ఆంధ్రప్రభ : సీనియర్లను తొక్కుకుంటూ

ప్రభ న్యూస్ 19 Mar 2026 5:27 pm

మోహన్‌బాబు బర్త్‌డే స్పెషల్.. ‘ది ప్యారడైస్’ నుంచి ప్రత్యేక వీడియో

ఒకప్పుడు విలన్‌గా ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించిన కలెక్షన్ కింగ్ మోహన్‌బాబు ఆ తర్వాత హీరోగా ఎన్నో చిత్రాల్లో నటించి ప్రేక్షకులకు అభిమాన నటుడిగా మారిపోయారు. అయితే ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్‌లో ఆయన ఆచితూచి సినిమాలు చేస్తున్నారు. గతేడాది ఆయన కుమారుడు విష్ణు నటించి ‘కన్నప్ప’ సినిమాలో మోహన్‌బాబు ఓ ప్రత్యేక పాత్రలో నటించారు. ఈ ఏడాది మరో విభిన్నమైన పాత్రలో మోహన్ బాబు కనిపించేందుకు సిద్ధమవుతున్నారు. నాని హీరోగా, శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో వస్తున్న చిత్రం ‘ది ప్యారడైజ్’. ఈ సినిమాలో మోహన్ బాబు షిఖంజ మాలిక్ అనే ప్రతినాయకుడి పాత్రలో కనిపించనున్నారు. కాగా మోహన్ బాబు పుట్టిన రోజు సందర్భంగా ప్యారడైజ్ టీం ఓ ప్రత్యేక వీడియోని విడుదల చేసింది. ఈ వీడియోలో షిఖంజ మాలిక్ పాత్ర కోసం మోహన్ బాబు ఎలా రెడీ అయ్యారో చూపించారు. ఈ జనరేషన్‌కి మోహన్ బాబు అంటే ఏంటో.. ఆయన నటన సామర్థ్యం ఏంటో తెలియదని.. కానీ ప్యారడైజ్‌తో అది తెలిసేలా చేస్తామని శ్రీకాంత్ ఓదెల వీడియోలో చెప్పారు. కాగా, ఈ సినిమాకి అనిరుధ్ సంగీతం అందించగా.. సుధాకర్ చెరుకూరి నిర్మించారు. ఆగస్టు 21న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

మన తెలంగాణ 19 Mar 2026 5:25 pm

కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు… ఒక్కరోజే రూ.8 లక్షల కోట్లు ఆవిరి!

మధ్యప్రాచ్యంలో యుద్ధ పరిస్థితులు మహోగ్రరూపం దాల్చిన నేపథ్యంలో, భారత స్టాక్ మార్కెట్లు కుదేలయ్యాయి. అమెరికా, ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య తీవ్రమవుతున్న ఉద్రిక్తతల కారణంగా ముడిచమురు ధరలు భగ్గుమనడంతో గురువారం నాటి ట్రేడింగ్‌లో సూచీలు కుప్పకూలాయి. సెన్సెక్స్, నిఫ్టీలు గత రెండేళ్లలో ఎన్నడూ లేనంతగా భారీ పతనాన్ని నమోదు చేశాయి. ఈ ఒక్క సెషన్‌లోనే ఇన్వెస్టర్ల సంపద సుమారు రూ.8 లక్షల కోట్లు ఆవిరైపోవడం మార్కెట్లలో నెలకొన్న భయాందోళనలకు అద్దం పడుతోంది. ట్రేడింగ్ ముగిసే సమయానికి బీఎస్ఈ సెన్సెక్స్ […] The post కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు… ఒక్కరోజే రూ.8 లక్షల కోట్లు ఆవిరి! appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 19 Mar 2026 5:25 pm

ప్రెస్ క్లబ్ కు సొంత స్థలం సమకూర్చేందుకు కృషి

తిరుపతి ప్రెస్ క్లబ్ కు సొంత స్థలం సమకూర్చే ప్రక్రియ తుది దశలో ఉందని, వీలైనంత వేగంగా స్థలాన్ని అందించేందుకు కృషి చేస్తున్నామని జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ అన్నారు. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని నూతనంగా ముద్రించిన ప్రెస్ క్లబ్- 2026 డైరీని జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ చేతుల మీదుగా ఆవిష్కరించడం జరిగింది. ప్రెస్ క్లబ్ ఘనత ను, ఇప్పటి వరకు సొంత స్థలం లేకపోవడం పై మరొకసారి అధ్యక్ష కార్యదర్శులు మురళి, బాలచంద్ర లు […] The post ప్రెస్ క్లబ్ కు సొంత స్థలం సమకూర్చేందుకు కృషి appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 19 Mar 2026 5:22 pm

కవిత నూతన పార్టీ పేరు ‘తెలంగాణ ప్రజా జాగృతి’

కల్వకుంట్ల కవిత తెలంగాణ ప్రజా జాగృతి పేరుతో కొత్త రాజకీయ పార్టీని నమోదు చేయించేందుకు కేంద్ర ఎన్నికల సంఘాన్ని జనవరి 23న ఆశ్రయించిన విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది.ప్రజాప్రాతినిధ్య చట్టం-1951లోని సెక్షన్‌ 29ఎ ప్రకారం పార్టీ రిజిస్ట్రేషన్‌కు దరఖాస్తు చేసిన ఆమె, తన అభ్యర్థనపై కేంద్ర ఎన్నికల సంఘం త్వరగా నిర్ణయం తీసుకునేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ దిల్లీ హైకోర్టును ఆశ్రయించారు.ఈ సందర్భంగా ఈసీఐ తరఫు న్యాయవాది ఫిబ్రవరి 27న జరిగిన విచారణలో కోర్టుకు సమాచారం ఇచ్చారు. […] The post కవిత నూతన పార్టీ పేరు ‘తెలంగాణ ప్రజా జాగృతి’ appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 19 Mar 2026 5:21 pm

ఇందిరమ్మ ఇళ్లతో పేదల కలలు సాకారం..

గట్టుప్పల, ఆంధ్రప్రభ : నల్లగొండ జిల్లా గట్టుప్పల మండల కేంద్రంలో తొలి ఇందిరమ్మ

ప్రభ న్యూస్ 19 Mar 2026 5:04 pm

రాజుగా నిలబెట్టడమే మా ప్రభుత్వ లక్ష్యం

సీఎం రేవంత్ రెడ్డితెలంగాణ రైతులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుభవార్త చెప్పారు. మార్చి 22వ తేదీన రైతు భరోసా పథకం కింద నిధులను రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నట్లు ప్రకటించారు. నేడు హైదరాబాద్‌లో జరిగిన శ్రీ పరాభవ నామ ఉగాది వేడుకల్లో పాల్గొన్న ఆయన ఈ కీలక ప్రకటన చేశారు. ఈ కొత్త తెలుగు సంవత్సరాన్ని రైతుల సంక్షేమానికి అంకితం చేస్తున్నామని, వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చి రైతును రాజుగా నిలబెట్టడమే తమ ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం […] The post రాజుగా నిలబెట్టడమే మా ప్రభుత్వ లక్ష్యం appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 19 Mar 2026 5:01 pm

ఇప్పగూడెం చరిత్ర పాట ఆవిష్కరణ

స్టేషన్ ఘన్‌పూర్, ఆంధ్రప్రభ : స్టేషన్ ఘన్‌పూర్ మండలం ఇప్పగూడెం గ్రామ చరిత్రపై

ప్రభ న్యూస్ 19 Mar 2026 4:59 pm

ఇంద్రకీలాద్రిపై ఉగాది మహోత్సవ వైభవం

ఇంద్రకీలాద్రిపై ఉగాది మహోత్సవ వైభవం ఇంద్రకీలాద్రి, ఆంధ్రప్రభ : విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై విరాజిల్లుతున్న

ప్రభ న్యూస్ 19 Mar 2026 4:58 pm

ఉగాది ప్రత్యేక పూజలో పాల్గొన్నా బిర్ల ఐలయ్య

యాదగిరిగుట్ట, ఆంధ్రప్రభ ; పట్టణంలోని బీర్ల నిలయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,

ప్రభ న్యూస్ 19 Mar 2026 4:54 pm

ఏపీ ఇంటర్ స్టూడెంట్స్‌కు వేసవి సెలవుల షెడ్యూల్ ఇదే!

ఆంధ్రప్రదేశ్ ఇంటర్ విద్యార్థులకు ఇంటర్మీడియట్ బోర్డు వేసవి సెలవుల షెడ్యూల్‌తో పాటు 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించిన అకడమిక్ క్యాలెండర్‌ను విడుదల చేసింది. ఫస్ట్ ఇయర్ పూర్తి చేసి సెకండియర్‌లోకి ప్రవేశించే విద్యార్థులకు ఏప్రిల్ 1 నుంచి కళాశాలలు తిరిగి ప్రారంభమవుతాయి. ఏప్రిల్ 1 నుంచి 23 వరకు ఇంటర్ సెకండియర్ తరగతులు నిర్వహించనున్నట్లు బోర్డు తెలిపింది. దీని అనంతరం ఏప్రిల్ 24 నుంచి వేసవి సెలవులు ప్రారంభమవుతాయి. మే 31 వరకు సెలవులుఈ సెలవులు మే […] The post ఏపీ ఇంటర్ స్టూడెంట్స్‌కు వేసవి సెలవుల షెడ్యూల్ ఇదే! appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 19 Mar 2026 4:53 pm

నార్సింగిలో ఘనంగా ఉగాది వేడుకలు

నార్సింగి, ఆంధ్రప్రభ : మెదక్ జిల్లా నార్సింగి పట్టణంలోని శ్రీ వేణుగోపాల స్వామి

ప్రభ న్యూస్ 19 Mar 2026 4:48 pm

జాబ్ ఫస్ట్ అనేది కూటమి ప్రభుత్వ విధానం

జాబ్ క్యాలెండర్ పై సీఎం చంద్రబాబు స్పందనఆంధ్రప్రదేశ్ నిరుద్యోగ యువతకు కూటమి ప్రభుత్వం ఉగాది వేళ తీపి కబురు అందించిన సంగతి తెలిసిందే. ఎన్నికల హామీని నిలబెట్టుకుంటూ ఇవాళ జాబ్ క్యాలెండర్ విడుదల చేశారు. దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబు సోషల్ మీడియా వేదికగా స్పందించారు. జాబ్ ఫస్ట్ అనేది కూటమి ప్రభుత్వ విధానం. అధికారంలోకి వచ్చిన 21 నెలల్లో ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో 6 లక్షల పైచిలుకు ఉద్యోగ, ఉపాధి కల్పన జరిగింది. పెట్టుబడులు, పరిశ్రమల స్థాపనతో […] The post జాబ్ ఫస్ట్ అనేది కూటమి ప్రభుత్వ విధానం appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 19 Mar 2026 4:46 pm

బాక్సాఫీస్ వద్ద 'ధురంధర్ 2' హవా.. తొలిరోజు రికార్డు కలెక్షన్స్

బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్ నటించిన 'ధురందర్: ది రివెంజ్' మూవీ రికార్డు కలెక్షన్లతో బాక్సాఫీస్ దుమ్ము దులుపుతోంది. బుధవారం సాయంత్రం నుంచి పెయిడ్ ప్రీమియర్లతో ప్రారంభమైన ఈ సినిమా పాజిటీవ్ టాక్ తో దూసుకెళ్తోంది. మొదటి భాగం పెయిడ్ ప్రీమియర్ షోల వసూళ్లను అధిగమించిన ఈ సినిమా ఏకంగా రూ. 52 కోట్లకు పైగా రాబట్టినట్లు తెలుస్తోంది. దీంతో ఇప్పటివరకు ఉన్న అన్ని రికార్డులను బద్దలుకొట్టింది ఈ సినిమా. ఆదిత్య ధర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం భారీ అంచనాల మధ్య గురువారం ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ప్రిమియర్ షోల నుంచే మంచి టాక్ ను సొంతం చేసుకోవడంతో ఈ మూవీని చూసేందుకు ప్రేక్షకులు థియేటర్లకు క్యూ కడుతున్నారు. దీంతో ఈ సినిమా తొలిరోజు కలెక్షన్స్ రికార్డు స్థాయిలో నమోదు అయ్యే చాన్స్ ఉంది. కాగా, ఈ ఆర్. మాధవన్, అర్జున్ రాంపాల్, సంజయ్ దత్, సారా అర్జున్, రాకేష్ బేడీ నటించారు. డిసెంబర్ 2025లో మొదటి భాగం విడుదలై ప్రపంచవ్యాప్తంగా రూ. 1,300 కోట్లు వసూలు చేసింది. ఇప్పుడు రెండో భాగం కూడా రూ.వెయ్యి కోట్ల క్లబ్ లో చేరుతుందని ప్రేక్షకులు చెబుతున్నారు.

మన తెలంగాణ 19 Mar 2026 4:40 pm

దేశంలో తొలి ఎల్పీజీ ఏటీఎం ప్రారంభం

యుద్ధ మేఘాల కారణంగా భారతదేశంలో ఎల్పీజీ సరఫరాపై అనిశ్చితి నెలకొన్న సమయంలో భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టింది.హర్యానాలోని గురుగ్రామ్ (సోహనా, సెక్టార్-33)లో దేశంలోనే తొలి ఎల్పీజీ ఏటీఎంను పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించింది.ఎలా పనిచేస్తుంది అంటే ఈ ఎల్పీజీ ఏటీఎం ద్వారా గ్యాస్ సిలిండర్ పొందడం డబ్బులు డ్రా చేసినంత సులభమని అధికారులు చెబుతున్నారు.ముందుగా వినియోగదారు తన రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌ను నమోదు చేయాలి.తర్వాత మొబైల్‌కు వచ్చే OTPను ఎంటర్ చేసి ధృవీకరించాలి. […] The post దేశంలో తొలి ఎల్పీజీ ఏటీఎం ప్రారంభం appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 19 Mar 2026 4:39 pm

అంబులెన్స్‌లో ప్రసవం..

దమ్మపేట, ఆంధ్రప్రభ : అంబులెన్స్ లో మహిళ ప్రసవించిన ఘటన దమ్మపేట మండలపరిధిలోని

ప్రభ న్యూస్ 19 Mar 2026 4:38 pm

బిసిసిఐకి అజిత్ అగార్కర్ విజ్ఞప్తి.. దేని గురించి అంటే..

భారత క్రికెట్ నియంత్రణ మండలి (బిసిసిఐ)కి టీం ఇండియా చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ ఓ విజ్ఞప్తి చేశారు. ఆయన పదవీకాలాన్ని పొడిగించాలని ఆయన కోరినట్లు సమాచారం. 2027లో జరిగే వన్డే ప్రపంచకప్ వరకూ తన పదవీకాలాన్ని పొడిగించాలని కోరినట్లు తెలుస్తోంది. ఐపిఎల్ 2025కు ముందు అగార్కర్ పదవీకాలాన్ని ఒక సంవత్సరం పాటు పొడిగించిన విషయం తెలిసిందే. ఈ ఏడాది జరిగిన టి-20 ప్రపంచకప్‌లో భారత్ విజయం సాధించిన వెంటనే అగార్కర్ ఈ మేరకు బిసిసిఐని అభ్యర్థించినట్లు సమాచారం. అయితే ఈ విషయాన్ని బిసిసిఐ కానీ, అజిత్ అగార్కర్ కానీ అధికారికంగా ధృవీకరించలేదు. 2023 నుంచి అగార్కర్ భారత జట్టు చీఫ్ సెలెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. ఆయన ఈ మూడేళ్ల పదవీకాలంలో భారత్ నాలుగు ఐసిసి టోర్నమెంట్‌ల ఫైనల్స్‌కు చేరగా.. మూడింట విజయం సాధించింది. 2023 వన్డే ప్రపంచకప్ ఫైనల్స్‌కు చేరిన భారత్.. అక్కడ ఆసీస్‌ చేతిలో ఓటమి పాలైంది. ఆ తర్వాత 2024 టి-20 ప్రపంచకప్, 2025 ఛాంపియన్స్ ట్రోఫీ, టి-20 ప్రపంచకప్ 2026లో భారత్ విజేతగా నిలిచిన విషయం తెలిసిందే.

మన తెలంగాణ 19 Mar 2026 4:37 pm

ఆరేళ్లలో 18 వేల మంది మృతి…

ఆరేళ్లలో 18 వేల మంది మృతి… ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: హర్యానా ప్రభుత్వం

ప్రభ న్యూస్ 19 Mar 2026 4:35 pm

ఇంధన భద్రతపై కేంద్రం ఫోకస్‌.. నిల్వల వివరాలు ఇవ్వాలని కంపెనీలకు ఆదేశం

పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో దేశంలో ఇంధన అవసరాలకు ఎలాంటి అంతరాయం కలగకుండా కేంద్ర ప్రభుత్వం చర్యలు ముమ్మరం చేసింది. ఈ క్రమంలో చమురు, గ్యాస్‌ సంస్థలకు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఆయా కంపెనీలు తమ వద్ద ఉన్న నిల్వలు, ఉత్పత్తి, వినియోగం, దిగుమతుల వివరాలను తప్పనిసరిగా పంచుకోవాలని సూచించింది. ప్రజాప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని పెట్రోల్‌, సహజ వాయువు సరఫరా గొలుసును సమర్థవంతంగా పర్యవేక్షించేందుకు కేంద్రీకృత వ్యవస్థను ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. […] The post ఇంధన భద్రతపై కేంద్రం ఫోకస్‌.. నిల్వల వివరాలు ఇవ్వాలని కంపెనీలకు ఆదేశం appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 19 Mar 2026 4:33 pm

1.54lakh |బంగారం ధరల్లో తగ్గుదల… గ్లోబల్ ప్రభావంతో ఊగిసలాట

1.54lakh | బంగారం ధరల్లో తగ్గుదల… గ్లోబల్ ప్రభావంతో ఊగిసలాట 1.54lakh |

ప్రభ న్యూస్ 19 Mar 2026 4:33 pm

60% to 90% |అది ప్రాణాంతకం..

60% to 90% | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : పారా క్వాట్

ప్రభ న్యూస్ 19 Mar 2026 4:26 pm

War Effect |రిపబ్లిక్ వేడుకలు రద్దు

War Effect | రిపబ్లిక్ వేడుకలు రద్దు War Effect | ఆంధ్రప్రభ,

ప్రభ న్యూస్ 19 Mar 2026 4:24 pm

త్వరగా నిర్ణయం తీసుకోవాలి: కవిత పార్టీపై ఈసీకి ఢిల్లీ హైకోర్టు కీలక సూచన

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పార్టీపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. తెలంగాణ ప్రజా జాగృతి పేరిట రాజకీయ పార్టీని తెలుగు సంవత్సరాది ఉగాది రోజున ప్రకటించాలని కవిత భావించారు. అయితే ఈ పార్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ ఏడాది జనవరిలో కవిత తన కొత్త పార్టీ రిజిస్ట్రేషన్ కోసం ఈసీ వద్ద దరఖాస్తు చేసుకున్నారు. ఈసీ నుంచి స్పందన రాకపోవడంతో ఆమె కొద్దిరోజుల క్రితం […] The post త్వరగా నిర్ణయం తీసుకోవాలి: కవిత పార్టీపై ఈసీకి ఢిల్లీ హైకోర్టు కీలక సూచన appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 19 Mar 2026 4:08 pm

Deputy CM |జిల్లాలో ఐదు కీలక మార్గాల విస్తరణకు గ్రీన్ సిగ్నల్

Deputy CM | జిల్లాలో ఐదు కీలక మార్గాల విస్తరణకు గ్రీన్ సిగ్నల్

ప్రభ న్యూస్ 19 Mar 2026 4:03 pm

జైలు నుంచి పిన్నెల్లి విడుదల.. ఎవరినీ వదిపెట్టబోమని హెచ్చరిక!

పల్నాడు రాజకీయాల్లో కీలక నేత, వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి జైలు నుంచి విడుదలయ్యారు. తెలుగుదేశం పార్టీ నాయకుల జంట హత్య కేసులో నిందితుడిగా ఉన్న ఆయనకు గురజాల కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో, నేడు ఆయన నెల్లూరు సెంట్రల్ జైలు నుంచి బయటకు వచ్చారు. ఈ సందర్భంగా జైలు వెలుపల వైసీపీ ముఖ్య నేతలు, భారీ సంఖ్యలో తరలివచ్చిన కార్యకర్తలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. జైలు నుంచి విడుదలైన అనంతరం పిన్నెల్లి మీడియాతో […] The post జైలు నుంచి పిన్నెల్లి విడుదల.. ఎవరినీ వదిపెట్టబోమని హెచ్చరిక! appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 19 Mar 2026 3:59 pm

National Highway |డ్రైవర్ ను కాపాడాల్సింది పోయి…

National Highway |డ్రైవర్ ను కాపాడాల్సింది పోయి… National Highway | ఆంధ్రప్రభ,

ప్రభ న్యూస్ 19 Mar 2026 3:58 pm

Mohan Babu’s Chilling Makeover For The Paradise

The anticipation around Natural Star Nani’s The Paradise, directed by Srikanth Odela of Dasara fame, continues to soar, and the latest reveal has only amplified the excitement. The makers have now unveiled a gripping video, showcasing Mohan Babu’s intense transformation into the intimidating Shikanja Maalik. The footage highlights the meticulous effort poured into crafting a […] The post Mohan Babu’s Chilling Makeover For The Paradise appeared first on Telugu360 .

తెలుగు 360 19 Mar 2026 3:57 pm

morethan2% |పెట్టుబడిదారుల సంపదకు గట్టి దెబ్బ

morethan2% | పెట్టుబడిదారుల సంపదకు గట్టి దెబ్బ morethan2% |భారీ పతనంతో ముగిసిన

ప్రభ న్యూస్ 19 Mar 2026 3:53 pm

మహిళా సంఘాలకు స్వంత భవనం కల సాకారం…

మహిళా సంఘాలకు స్వంత భవనం కల సాకారం… స్టేషన్ ఘన్ పూర్, ఆంధ్రప్రభ

ప్రభ న్యూస్ 19 Mar 2026 3:43 pm

Andhra Prabha Smart Edition |TS|నవ వసంతం/మాయి ముంత

ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్ ఎడిష‌న్ 19-03-2026, 4.00PM ts ప్రజల జీవితాల్లో నవ

ప్రభ న్యూస్ 19 Mar 2026 3:40 pm

గేట్‌ ఫలితాలు విడుదల..

దేశంలోని ఐఐటీలు, ఇతర ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థల్లో ఎంటెక్‌, పీహెచ్‌డీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన గ్రాడ్యుయేట్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌ ఇన్‌ ఇంజినీరింగ్‌ (GATE 2026) పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. ఫిబ్రవరి 7, 8, 14, 15 తేదీల్లో ఈ పరీక్షలు జరిగిన విషయం తెలిసిందే. ఇటీవల ప్రాథమిక కీ విడుదల చేసిన అధికారులు.. అభ్యర్థుల నుంచి అభ్యంతరాలు స్వీకరించిన అనంతరం బుధవారం సాయంత్రం మాస్టర్‌ క్వశ్చన్‌పేపర్లు, ఆన్సర్‌ కీలను అధికారిక వెబ్‌సైట్‌లో ఉంచారు. తాజాగా గేట్‌ ఫలితాలను ప్రకటించారు. […] The post గేట్‌ ఫలితాలు విడుదల.. appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 19 Mar 2026 3:36 pm

Andhra Prabha Smart Edition |AP|ఉగాది సంబురం/బీచ్​ శాండ్​లో

ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్ ఎడిష‌న్ 19-03-2026, 4.00PM ap ప్రజల జీవితాల్లో నవ

ప్రభ న్యూస్ 19 Mar 2026 3:34 pm

తీవ్ర ఆర్థిక సంక్షోభంలో పాకిస్థాన్.. రిపబ్లిక్ డే వేడుకలు రద్దు!

ఆర్థిక సంక్షోభం కోరల్లో చిక్కుకున్న పాకిస్థాన్, తన రిపబ్లిక్ డే (మార్చి 23) వేడుకలపై కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలో నెలకొన్న విపత్కర పరిస్థితుల దృష్ట్యా ఈ ఏడాది అధికారిక వేడుకలను రద్దు చేస్తున్నట్లు ప్రధాని షెహబాజ్ షరీఫ్ కార్యాలయం ప్రకటించింది. ఆడంబరాలకు పోకుండా కేవలం జెండా ఆవిష్కరణకే ఈ వేడుకలను పరిమితం చేయాలని నిర్ణయించారు. గల్ఫ్ ప్రాంతంలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు, ప్రపంచవ్యాప్తంగా ఆకాశాన్నంటుతున్న చమురు ధరల నేపథ్యంలో పాక్ ప్రభుత్వం ఈ కఠిన నిర్ణయం తీసుకుంది. […] The post తీవ్ర ఆర్థిక సంక్షోభంలో పాకిస్థాన్.. రిపబ్లిక్ డే వేడుకలు రద్దు! appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 19 Mar 2026 3:30 pm

జనగామ జిల్లా ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు

రఘునాథపల్లి, ఆంధ్రప్రభ : తెలుగు సంస్కృతిలో ప్రత్యేక స్థానం పొందిన ఉగాది పండుగ

ప్రభ న్యూస్ 19 Mar 2026 3:25 pm

అతడి తర్వాత భారత జట్టు పరిస్థితేంటో..: అశ్విన్

ఇటీవల జరిగిన టి-20 ప్రపంచకప్ టోర్నమెంట్‌లో్ విజేతగా నిలిచిన టిం ఇండియా ప్రస్తుతం మంచి ఫామ్‌లో దూసుకుపోతుంది. మూడు ఫార్మాట్‌లలో రాణిస్తుంది. అయితే బ్యాటింగ్ పరంగా జట్టు పటిష్టంగా ఉన్నా... బౌలింగ్‌లో అప్పుడప్పుడూ తేలిపోతున్నారు. ఎవరు ఎలా బౌలింగ్ చేస్తున్నా.. పేసు గుర్రం జస్ప్రీత్ బుమ్రా మాత్రం ఎప్పుడు బాల్ అందుకున్న.. జట్టుకు ఉపయోగపడేలా బౌలింగ్ చేస్తూ.. జట్టును ఆదుకుంటున్నాడు. ఈ నేపథ్యంలో మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కీలక వ్యాఖ్యలు చేశాడు. బుమ్రా తర్వాత అతడి స్థానాన్ని ఎవరు భర్తీ చేయలేరని అశ్విన్ పేర్కొన్నాడు. ‘‘వైట్ బాల్ క్రికెట్‌లో బ్యాటింగ్ పరంగా టీం ఇండియాకు భవిష్యత్తులోనూ ఇబ్బంది లేదు. రానున్న దశాబ్ధంలో భారత జట్టు ఈ ఫార్మాట్‌లో ట్రోఫీలు గెలుచుకుంటుంది. ఈ విషయంలో నాకు ఎలాంటి సందేహమూ లేదు. బ్యాటింగ్ విభాగంలో భారత జట్టు చాలా బలంగా ఉంది’ అని అశ్విన్ అన్నాడు. ‘‘కానీ బుమ్రా తర్వాత పరిస్థితి ఏంటి? ఈ విషయంలో నాకు ఆందోళనగా ఉంది. బ్యాటింగ్ ఉన్నంత ఆకర్షణీయంగా బౌలింగ్ ఉండటం లేదు. దీంతో రాబోయే తరంలో పిల్లలు బౌలింగ్ ఎంచుకోకపోవచ్చు. ఎందుకంటే.. బ్యాటర్లు కొట్టే సిక్సులు, ఫోర్లు వారిని అలరిస్తాయి. బౌలింగ్‌తోనూ మనం టోర్నమెంట్లు, సిరీస్‌లు గెలవొచ్చని ఎవరు గ్రహిస్తారు’’ అని అశ్విన్ వివరించాడు.

మన తెలంగాణ 19 Mar 2026 3:20 pm

తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన..

తెలుగు రాష్ట్రాలకు భారత వాతావరణ శాఖ కేంద్రం(ఐఎండి) భారీ వర్ష సూచన చేసింది. తెలంగాణ, ఎపిలోని పలు జిల్లాలకు పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు ఐఎండి హెచ్చరికలు జారీ చేసింది రానున్న మూడు రోజులపాటు ఉరుములు, మెరుపులతో వానలు కురిసే చాన్స్ ఉందని తెలిపింది. తెలంగాణలో హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడే అకాశం ఉందని.. అలాగే, గంటకు 30-40 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీచే చాన్స్ ఉందని పేర్కొంది. ఇక, ఆంధ్రప్రదేశ్ లోని కోనసీమ, పశ్చమ గోదావరి, కృష్ణా, ఎన్టీఆర్‌, బాపట్ల జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని.. అలాగే.. గుంటూరు, కాకినాడ, ఏలూరు జిల్లాలకు పిడుగులతో కూడిన వానలు కురిసే అవకాశం ఉందని ఐఎండి హెచ్చరించింది. వర్షాలు పడనున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మత్స్య కారులు వేటకు వెళ్లొద్దని సూచించింది.

మన తెలంగాణ 19 Mar 2026 3:17 pm

మాజీ మంత్రి మల్లారెడ్డి దంపతులకు పెండ్లిరోజు శుభాకాంక్షలు…

మాజీ మంత్రి మల్లారెడ్డి దంపతులకు పెండ్లిరోజు శుభాకాంక్షలు… మేడ్చల్, మార్చి19(ఆంధ్రప్రభ): మేడ్చల్ శాసనసభ్యులు

ప్రభ న్యూస్ 19 Mar 2026 3:10 pm

ఆత్మహత్యా… పరువు హత్యా?

ఆత్మహత్యా… పరువు హత్యా? మాచర్ల, ఆంధ్రప్రభ : వారిద్దరూ ఒకే సామాజిక వర్గంకు

ప్రభ న్యూస్ 19 Mar 2026 2:55 pm

శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో భారీగా గోల్డ్ సీజ్..

శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టుబడింది. ఎయిర్‌పోర్ట్‌లో గురువారం డిఆర్ఐ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో కోయంబత్తూరు నుంచి విశాఖ వెళ్తున్న ప్రయాణికుడి వద్ద అక్రమంగా తరలిస్తుండగా బంగారాన్ని గుర్తించారు. అనంతరం నిందితుడిని అదుపులోకి తీసుకుని బంగరాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితుడిని సీఐఎస్‌ఎఫ్‌ పోలీసులకు అప్పగించారు. మార్కెట్ లో పట్టుబడిన బంగారం ధర దాదాపు రూ.కోటి విలువ ఉంటుందని అధికారులు తెలిపారు.ఇక, నిందితుడని అదుపులోకి తీసుకుని స్టేషన్ కు తరలించి విచారించనున్నట్లు సీఐఎస్‌ఎఫ్‌ పోలీసులు చెప్పారు.

మన తెలంగాణ 19 Mar 2026 2:53 pm

డోన్ రైల్వే స్టేషన్‌లో అనుమానాస్పద ఘటన…

డోన్ రైల్వే స్టేషన్‌లో అనుమానాస్పద ఘటన… నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ ; నంద్యాల

ప్రభ న్యూస్ 19 Mar 2026 2:49 pm

55 crore released : 6787 పేదోళ్ల‌కు సాయం Andhra Prabha News

55 crore released : 6787 పేదోళ్ల‌కు సాయం Andhra Prabha News

ప్రభ న్యూస్ 19 Mar 2026 2:46 pm

ఖతార్‌పై భీకర దాడి.. గ్యాస్ కేంద్రం ధ్వంసం.. భారత్‌కు ఇబ్బందులే..

పశ్చిమాసియాలో యుద్ధం రోజురోజుకీ ఉదృతమవుతోంది. ఇరాన్‌, ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న ఈ యుద్ధ:లో ఎంతో మంది అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారు. అయితే ఇరు దేశాల మధ్య పంతం చల్లారడం లేదు. తాజాగా తమ నేతలు లారిజానీ, నిఘా వ్యవహారాల మంత్రి ఇస్మాయిల్ ఖతీబ్ మరణానికి ప్రతీకారంగా బుధవారం అర్థరాత్రి ఇరాన్ కీలక గ్యాస్, చమురు క్షేత్రాలను లక్ష్యంగా చేసుకొని దాడులు చేపట్టింది. ఖతార్‌లోని అత్యంత కీలకమైన రస్ లఫాన్ ఇండస్ట్రీయల్ సిటీపై ఇరాన్ క్షిపణితో దాడి చేసింది. ఇది ఖతార్ అర్థిక వ్యవస్థకు పునాది. దీంతో అత్యవసర బృందాలను రంగంలోకి దింపి మంటలను అదుపు చేయించే ప్రయత్నాలు మొదలు పెట్టింది. ఈ దాడిలో ఆ ప్రాంతం భారీస్థాయిలో దెబ్బ తిన్నట్లు ఆ దేశ వర్గాలు వెల్లడించాయి. అయితే తమ దేశ సార్వభౌమత్వాన్ని దెబ్బతీసే ఇలాంటి దాడులను ఉద్రిక్తతలను మరింత పెంచుతాయని ఖతార్ హెచ్చరికలు జారీ చేసింది. రస్ లఫాన్ ఇండస్ట్రీయల్ సిటీన దాడితో భారతపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. ఫర్టిలైర్స్, సిఎన్‌జి, పిఎన్‌జి అవసరాల కోసం ఈ ప్రాంతంపైనే భారత్ ఆధారపడి ఉంది. భారత్ కొనుగోలు చేసే లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్ 47 శాతం ఖతార్ నుంచే కొనుగోలు చేస్తుంది. ఆ దేశ ప్రభుత్వ రంగ సంస్థ ఖతార్ ఎనర్జీ స్పందిస్తూ.. ఇరాన్ క్షిపిణి దాడుల్లో పెద్ద సంఖ్యలో గ్యాస్ కేంద్రాల్లో నిప్పులు చెలరేగి దెబ్బతిన్నట్లు వెల్లడించింది. దీంతో భారత్‌లో నేచురల్ గ్యాస్ కష్టాలు పెరిగే అవకాశం ఉంది.

మన తెలంగాణ 19 Mar 2026 2:38 pm

రంజాన్ సందర్భంగా మైనార్టీలకు ఇఫ్తార్ కిట్లు పంపిణీ

వికారాబాద్, ఆంధ్రప్రభ : రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని కోటిపల్లి మండలంలోని అన్ని గ్రామాల

ప్రభ న్యూస్ 19 Mar 2026 2:38 pm

గంజాయి అక్రమ రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు

గంజాయి అక్రమ రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు జూలూరుపాడు, ఆంధ్రప్రభ ; ప్రభుత్వం

ప్రభ న్యూస్ 19 Mar 2026 2:26 pm

Kavitha Pushes Ahead with New Party ‘Telangana Praja Jagruti’, Awaits EC Clearance

K. Kavitha is taking clear steps towards launching her own political party in Telangana. The name Telangana Praja Jagruti is almost locked, and the groundwork for the party is already underway. She had applied to the Election Commission on January 23 seeking registration under the Representation of the People Act. But the process did not […] The post Kavitha Pushes Ahead with New Party ‘Telangana Praja Jagruti’, Awaits EC Clearance appeared first on Telugu360 .

తెలుగు 360 19 Mar 2026 2:22 pm

bcci |ప‌ద‌వీకాలం పొడిగించండి

bcci | ప‌ద‌వీకాలం పొడిగించండి బీసీసీఐకి చీఫ్‌ సెలక్టర్‌ అజిత్‌ అగార్కర్ విన్న‌పం

ప్రభ న్యూస్ 19 Mar 2026 2:20 pm

ఉగాది శుభాకాంక్షలు తెలిపిన రిటైర్డ్ ఆర్టీసీ ఉద్యోగి కిష్టయ్య

నార్సింగి, ఆంధ్రప్రభ : నార్సింగి గ్రామానికి చెందిన ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగి, సీనియర్

ప్రభ న్యూస్ 19 Mar 2026 2:20 pm

కోడూరులో గ్యాస్ సిలిండర్ల కోసం ప్రజల పరుగులు

రఘునాథపల్లి, ఆంధ్రప్రభ : రఘునాథపల్లి మండలంలోని కోడూరు గ్రామంలో గ్యాస్ సిలిండర్ల కోసం

ప్రభ న్యూస్ 19 Mar 2026 2:16 pm

ఘనంగా ఎస్పీ జన్మదిన వేడుకలు

ఆంధ్రప్రభ ప్రతినిధి, భూపాలపల్లి : గ్రామాల్లో యువత చెడు మార్గాలకు దూరంగా ఉండేలా

ప్రభ న్యూస్ 19 Mar 2026 2:14 pm

నవనాయకుల ఫలితాలు.... భవిష్య భారతం 2026-27

రాజు - గురువు: దేవతలకు గురువైన గురువుకి రాజ్యాధి పత్యం రావడం మంచిదే. దేశ ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. సాంకేతిక రంగం అభివద్ధి చెందుతుంది. రాజ్యాధిపత్యం గురువుకి రావడం వలన దేశంసుభిక్షంగా ఉంటుంది. బంగారం, వెండి ఎప్పుడూ లేని విధంగా అధికంగా ధరలు పెరుగుతాయి, సామాన్యుడికి బంగారం అనేది ఒక కలగా మిగిలిపోతుంది. ప్రతి విషయంలో కూడా ధనానికి ఉన్నప్రాముఖ్యత ఎందులోనూ కనిపించదు. కళాకారులకు గుర్తింపు లభిస్తుంది. పశు, పక్షి సంతతిని రక్షించే ప్రయత్నాలు జరుగుతాయి. పాలు, పెరుగు, వెన్న, నెయ్యి, వంట నూనె, తేనె, పప్పు దినుసులు అధికధర కలిగి ఉంటాయి. వ్యవసాయ భూములు అధిక ధర కలిగి ఉంటాయి. అకాల వర్షాలు, తుఫానులు తీవ్రస్థాయిలో ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. వర్షం ఎప్పుడు వస్తుందో చెప్పడంలో వాతావరణ శాఖ విఫలమవుతుంది. చలనచిత్ర పరిశ్రమలో టాలెంట్‌ను బట్టి కాకుండా బ్యాక్‌గ్రౌండ్ ద్వారానే అవకాశాలు వస్తాయి. సుప్రీం కోర్టు తీర్పులు కొన్ని వివాదాస్పదం అవుతాయి. బంగారు ఆభరణాలలో కల్తీ ఎక్కువగా జరుగుతుంది. జ్ఞానం మరింతగా పెరుగుతుంది. సాంప్రదాయ బద్ధమైన జీవన విధానాన్ని అలవర్చుకుంటారు. ధర్మ సత్రాలకు, మఠాలకు, జగద్గురువులకు ఆదరణ అనేది పెరుగుతుంది, హైందవ ధర్మం ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలుస్తుంది. ఆయుర్వేద వైద్యానికి ఆదరణ పెరుగుతుంది. మంత్రి - కుజుడు: మంత్రిత్వం కుజునికి రావడం వలన శక్తివంతమైన రక్షణ శాఖ బలపడుతుంది. భూ సంబంధమైన విషయ వ్యవహారాలు బాగుంటాయి. భూములు అధిక ధర కలిగి ఉంటాయి. కొన్ని చోట్ల యుద్ధ వాతావరణం నెలకొంటుంది. అగ్నిప్రమాదాలు జరుగుతాయి, ఆస్తి నష్టం జరుగుతుంది. నీటి కొరత ఏర్పడుతుంది. రాజకీయాలలో కుళ్ళు, కుతంత్రాలు ఎక్కువ అవుతాయి. లోహపు వస్తువులు అధిక ధరలు కలిగి ఉంటాయి. స్త్రీల వల్ల దేశానికి ఖ్యాతి లభిస్తుంది. క్రికెట్, సినిమారంగం, రియల్ ఎస్టేట్ రంగం వారు బాగా రాణిస్తారు. యువత పెడదోవ పడతారు, వాయుకాలుష్యం పెరుగుతుంది. సేనాధిపతి - చంద్రుడు: సేనాధిపత్యం చంద్రుడుకి రావడం వలన భూముల ధర పెరుగుతుంది. అన్ని వస్తువులు ధర కలిగి ఉంటాయి. పాడి పరిశ్రమ అభివద్ధి చెందుతుంది. కొన్ని చోట్ల అధిక వర్షాలు, కొన్ని చోట్ల స్వల్ప వర్షాలు పడతాయి. వాణిజ్య పంటలకు మద్ధతు ధర లభించదు. వేరుశనగ మంచి దిగుబడి కలిగి ఉంటుంది. పొగాకు పరిశ్రమకు గడ్డుకాలం. జల సంబంధమైన వ్యాపారాలు బాగుంటాయి. సినీ కళారంగాలలోని వారికి పేరు ప్రఖ్యాతులు లభిస్తాయి. సస్యాధిపతి - శుక్రుడు: సస్యాధిపత్యం శుక్రుడికి రావడం వలన అన్నదాన సత్రాలు బాగుంటాయి. మద్యం ఏరులై పారుతుంది. ప్రతి విషయంలో స్త్రీల ఆధిపత్యం ఎక్కువగా ఉంటుంది. దుర్వ్యసనాలకు విద్యార్థినీ విద్యార్థులు బానిసలు అవుతారు. పాలకుల అండదండలతో కొంతమంది చెలరేగిపోతారు. క్రీడారంగంలో ఉన్న వారికి గుర్తింపు లభిస్తుంది. సినీ, కళారంగాలలోని వారికి, సాహిత్య రంగంలోని వారికి గుర్తింపు లభిస్తుంది. ధాన్యాధిపతి - బుధుడు: ధాన్యాధిపత్యం బుధుడికి రావడం వలన పెసలు పంట దిగుబడి బాగుంటుంది. మంచి ధర పలుకుతుంది. ఆహార సంబంధమైన అన్ని తినుబండారాలు అధిక ధర కలిగి ఉంటాయి. కొన్ని నిత్యావసర వస్తువులకు కొరత ఏర్పడుతుంది. దుంప కూర లు, ఆకుకూరలు, వేరుశనగ, ఉల్లి, వెల్లుల్లి, సుగంధ ద్రవ్యాలు, డ్రైఫ్రూట్స్ అధిక ధర కలిగి ఉంటాయి. న్యాయవాదులకు, రచయితలకు, మిమిక్రీ ఆర్టిస్ట్స్ లకు, విద్యాసంస్థలు నిర్వహిస్తున్న వారికి, బోధనారంగంలో ఉన్నవారికి మంచి పేరు ప్రఖ్యాతులు లభిస్తాయి. అర్గ్యాధిపతి - చంద్రుడు: అర్గ్యాధిపతి చంద్రుడికి రావడం వలన పంటలు బాగా పండును, పాల ఉత్పతులకు సంబందించిన అన్ని రకాల వస్తువుల ధరలు అధికంగా ఉంటాయి. వర్షాలు సరైన కాలంలో పడడానికి అవకాశాలు వుంది, కొన్ని చోట్ల వర్షపాతం తక్కువగా నమోదవుతుంది. రాగి, ఇత్తడి, వెండి అధిక ధర కలిగి ఉంటాయి, పూజా సామాగ్రి అధిక ధరలు ఉంటాయి. రాజకీయ, ప్రభుత్వ రంగాలలో వున్న స్త్రీలకు పేరు ప్రఖ్యాతులు లభిస్తాయి. మేఘాధిపతి - చంద్రుడు: మేఘాధిపతి చంద్రుడుకి రావడం వలన పాలు, పెరుగు, వెన్న, నెయ్యి, వంట నూనె, తేనె, వేరుశనగ, పప్పు దినుసులు అధిక ధర కలిగి ఉంటాయి. ఈ సంవత్సరం వర్షపాతం అధికంగా ఉంటుంది. గో సంపద పెరుగుతుంది. కొన్ని చోట్ల ఉరుములతో కూడిన అకాల వర్షాలు కురిసే అవకాశం వుంది. రసాధిపతి-రవి: రసాధిపతి - రవికి రావడం వలన గోధుమలు, వరి, అన్ని రకాల నూనెలు అధిక ధర కలిగి ఉంటాయి. రాగి సంబంధించిన వస్తువులు అధిక ధర ఉంటుంది. తేనె, కందులు అధిక ధరలు కలిగి ఉంటాయి, రాజకీయ సంక్షోభం ఏర్పడుతుంది. రాజకీయ నాయకులకు గడ్డుకాలం (కొంతమందికి మాత్రమే). చంద్రుడు మన:కారకో చంద్ర అన్నారు. అంటే మన మనసు అనేది చంద్రుని ఆధీనంలో ఉంటుంది అని. మన మనోబలానికి చంద్రుడే కారకుడు. భూమికి దగ్గరగా ఉన్న గ్రహం చంద్రుడు. సూర్య మండలంలోని గ్రహాలలో చంద్రుడొక్కడే భూమి చుట్టూ తిరిగే గ్రహం. మన దైనందిన కార్యక్రమాలు చంద్రుని మీద ఆధారపడి ఉంటాయి. చంద్రుడు అనుకూలమైన రాశిలో ఉన్నప్పుడు ఉత్సాహంగా, ప్రతికూలమైన రాశిలో ఉన్నప్పుడు నిరుత్సాహంగా, కృంగిపోయినట్లు ఉంటాము. రవిచంద్రులను రాజగ్రహాలని అంటారు. రవి పురుష గ్రహం, చంద్రుడు స్త్రీ గ్రహం. చంద్రుడు కర్కాటకరాశికి అధిపతి. వృషభరాశి చంద్రునికి ఉచ్ఛ స్థానము, వృశ్చికరాశి నీచస్థానము. కర్కాటకరాశిలో పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష నక్షత్రాలలో జన్మించిన వారికి చంద్రుడు బలంగా ఉన్నాడని, వృషభ రాశి అన గా కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2పాదాల యందు జన్మించిన వారికి చం ద్రుడు అధికబలం కలిగి ఉన్నాడని అర్థం, అదే విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ నక్షత్రాలు కలిగి వృశ్చికరాశి వారికి చంద్రబలం తక్కువ. జాతకంలో లగ్నం నుండి గ్రహాలు ఉన్న స్థితిననుసరించి ఫలితాలు చెప్పినట్టే చంద్రరాశిని, చంద్రలగ్నంగాపేర్కొంటూ అక్కడి నుండి గ్రహాల స్థితిని గమనించాలి. ముఖ్యంగా గోచార ఫలితాలు చంద్రరాశి నుండే చెప్పడం సాంప్రదాయంగా వస్తుంది. చంద్రునికున్న ప్రాముఖ్యత జన్మనక్షత్రానికి కూడా ఉంటుంది. చంద్రుని నక్షత్రాలు అయినటు వంటి రోహిణి, హస్త, శ్రవణం ఈ నక్షత్రాలలో జన్మించిన వారికి జనన సమయంలో చంద్రదశ జరుగుతున్నట్టే. ముహూర్తాలకు తారాబలం, చంద్రబలాలను చూడవలసి ఉంటుంది. దైనందిన జీవితంలో కూడా దానిని చూసి ఏ రోజు అనుకూలమైనదో, ఏ రోజు మనకు అనుకూలం కాదో తెలుసుకోవచ్చు. చంద్రుడు మానసిక వికాశానికి, మనోధైర్యానికి కారకత్వం వహిస్తాడు. ఏ సమస్య వచ్చినా దానికి తగ్గట్టు నిర్ణయాలు తీసుకోవటంలో చంద్ర గ్రహం పాత్ర చాలాముఖ్యమైనది. ఎవరికైతే చంద్రబలం బాగుంటుందో వారు జీవితంలో సరైన నిర్ణయాలు తీసుకుంటారు. చంద్రబలం బాగాలేకపోతే వారు తీసుకునే నిర్ణయాల వలన చాలా సందర్భాలలో సమస్యలను ఎదుర్కొంటారు. చంద్రుని గురించి ఎంత చెప్పినా తక్కువే. జ్యోతిశ్యశాస్త్ర రీత్యా పూర్ణ చంద్రుడిని శుభుడిగా, క్షీణ చంద్రుడిని పాపిగా చెప్పారు. పూర్ణ చంద్రుడు అనగా శుక్ల పంచమి నుండి బహుళ పంచమి వరకు ఉండే చంద్రుడిని పూర్ణచంద్రుడు అంటారు. చంద్రునికి మిత్రులు రవి, బుధులు. శత్రువులు ఎవ్వ రూ లేరు. కుజ, గురు, శుక్ర, శనులు సములుగానే పేర్కొనబడ్డారు. బుధ, శుక్ర, శనులకు చంద్రుడు శత్రు గ్రహం. అందువలన మిథున. కన్య(బుధ రాశులు), వృషభ, తుల (శుక్ర రాశులు), మకర, కుంభ (శని రాశులు), రాశులయందు చంద్రుడు ఉంటే ఆయా రాశులలో శత్రువు ఉన్నట్టే లెక్క. ఆ శత్రుత్వాన్ని శాంతి చేయడానికి చంద్రునికి పరిహారాలు, దానాలు చేయవలసి ఉంటుంది. చంద్రునికి సూర్యునికి మధ్యగా భూమి వచ్చినపుడు, సూర్యుని కాంతి చంద్రునిపై పడకుండా భూమి అడ్డుపడటంతో భూమిపై ఉన్నవారికి చంద్రుడు కనిపించడు. దీన్ని ‘చంద్ర గ్ర హణం’ అంటారు. ఇది ఎప్పుడూ పౌర్ణమి నాడు జరుగుతుంది. చంద్ర గ్రహణం చాలా సే పు (కొన్ని గంటలు) మొత్తం అర్థగోళం అంతా కనిపిస్తుంది. చంద్రుడు మాతృకారకుడు. తల్లికి ఆరోగ్యం బాగుండకపోయినా, తనకు మానసికంగా వేదన ఉన్నా, ఊపిరితిత్తులకు సంబంధించిన అనారోగ్య సమస్యలు ఉన్నా, ఆర్థికంగా బాధపడు తున్నా చంద్రునికి శాంతి క్రతువులు చేయడం మంచిది. 

మన తెలంగాణ 19 Mar 2026 1:57 pm

రవి గ్రహం గురించి సూక్ష్మంగా..

భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టు తిరుగుతుంది. అందువలననే రాత్రి పగలు ఏర్పడుతాయని మనందరికి తెలిసిన విషయమే. చంద్రుడు తన చుట్టూ తాను తిరుగుతూ భూమి చుట్టు తిరుగుట వలన వెన్నెల రాత్రులు, చీకటి రాత్రులు ఏర్పడుతున్నవి. ప్రతి వ్యక్తి తన జీవితంలో అనుభవించే సుఖ దుఖాలకు, లాభనష్టాలకు, వినోదాలకు, విచారాలకు ఎన్నో కారణాలు ఉండవచ్చు కానీ అన్నిటి కంటే ముఖ్యమైన కారణం నవగ్రహాల ప్రభావం, అంతరిక్షంలో సూర్య మండలంలో సంచరించే గ్రహాల స్థితిగతులను అనుసరించి మన జీవన విధానం జరుగుతుందని మన మహర్షులు మనకు జ్యోతిష్య శాస్త్రం ద్వారా తెలియజేశారు. మానవ జీవితంపై రవిగ్రహ ప్రభావం, ప్రాముఖ్యత తిరుగు లేనిది. అన్ని గ్రహాలు కూడా రవిగ్రహం చుట్టే తిరుగుతాయి. ఈ రవి గ్రహం నవగ్రహాలకు అధిపతి. ఈ రవిగ్రహం అనుకూలంగా ఉంటే స్థిరమైన అధికారం, మంచి ఆరోగ్యము, పుత్ర సంతాన ప్రాప్తి కలుగు తుంది. సింహరాశికి అధిపతి రవి. మేషరాశి రవికి ఉచ్ఛస్థానం, తులారాశి నీచస్థానం. రవికి చంద్ర, కుజ, గురువులు మిత్రులు, బుధుడు సముడు. శుక్ర, శనులు శత్రు గ్రహాలు. రవికి శత్రుక్షేత్రాలు మకరం, కుంభం. మిత్రక్షేత్రం మీనం. సింహరాశిలో జన్మించిన వారు రవిగ్రహ ఆధిపత్యంలోకి వస్తారు. కృత్తిక, ఉత్తర, ఉత్తరాషాఢ నక్షత్రాలలో పుట్టిన వారు, ఆదివారం రోజున పుట్టిన వారిపై రవి గ్రహ ప్రభావం ఉంటుంది. రవి పితృకారకుడు. రవి, సింహ రాశి మన శరీరంలో గుండెను తెలుపుతుంది. మగవారికి కుడి కన్ను, ఆడవారికి ఎడమ కన్ను రవి గ్రహ ప్రభావంలోకి వస్తాయి. రవి మేష రాశి ప్రవేశం నుండి సూర్యమాన సంవత్సరం ప్రారంభమవుతుంది. మనం చాంద్రమానం అనుసరిస్తాము. ఆదిత్యుడు, భానుడు, భాస్కరుడు, దినకరుడు, సూర్యుడు ఇవన్నీ కూడా రవిగ్రహం యొక్క పేర్లే. సూర్య చంద్రుల మధ్య దూరం అనుసరించి తిథులు, యోగం, కరణం లెక్కవేస్తారు. రవి గ్రహ జాతకులకు మంచి ఆరోగ్యం ఉంటుంది. ఏదైనా అనారోగ్యం వచ్చినా త్వరగా కోలుకుంటారు. ఆదిత్య హృదయం పఠించడం మంచిది. ప్రభుత్వ ఉద్యోగాలకు, స్థిరమైన ఉద్యోగాలకు రవి కారకుడు. ఒక వ్యక్తి వైద్యవృత్తిలో రాణించాలంటే రవి గ్రహ అనుగ్రహం తప్పని సరి. రవిగ్రహంతో కలిసి ఉన్న ఇతర గ్రహాలను అనుసరించి వైద్య వృత్తిలో ఏ విభాగంలో రాణిస్తారో తెలుసుకోవచ్చు. రవిగ్రహ ఆధిపత్యంలో ఉన్న సింహరాశి స్థిరరాశి, పురుష రాశి, అగ్నితత్వ రాశి. అందువలన ఈ రాశిలో జన్మించిన వారు దృఢసంకల్పం కలిగి ఉంటారు, ఏదైన ఒక పనికి పూనుకుంటే అది విజయవంతం అయ్యే వరకు సహనంతో, ఆత్మవిశ్వాసంతో, దృఢసంకల్పంతో పనిచేస్తారు. ఎక్కువగా మాట్లాడరు, మౌనం ఎక్కువగా పాటిస్తారు. రవి అనుకూలంగా ఉన్నప్పటికీ బలం లేక మంచి జరగని సమయంలో అప్పుడు రవిగ్రహానికి సంబంధించిన పూజలు, హోమాది క్రతువులు చేయాలి. గ్రహాలు అనుకూలంగా ఉన్నా అవి బలహీనత వల్ల సత్ఫలితాలు అందుకోలేకపోతున్నప్పుడు కావలసినవి పూజలు, జపాలు, శాంతులు, పరిహారాలు. రవికి బలం లేనప్పుడు అనగా స్వక్షేత్రమైన సింహరాశిలో కానీ, ఉచ్ఛస్థానమైన మేషరాశిలో కానీ లేకపోవడం నీచస్థానమైన తులలో, శత్రురాశులలో (వృషభ, తులా, మకరం, కుంభ, రాశులలో) ఉండటం. రవికి నవధాన్యాలలో గోధుమలు ప్రీతికరమైనవి, కనుక నవగ్రహాలు ఉన్న గుడిలో ఆదివారం రోజున రవిగ్రహానికి అర్చన చేసి, గోధుమలు దానంగా ఇవ్వాలి. అలాగే రవిగ్రహ స్తోత్రం, ఆదిత్య హృదయం పఠించడం మేలు చేస్తుంది. :: పంచాంగ కర్త :: శ్రీ కొడుకుల సోమేశ్వర శర్మ సిద్ధాంతి వైధిక్‌ఆస్ట్రో.కామ్ (www.vydicastro.com) ఫోన్ నెం: 90141 26121, 84669 32224/2225

మన తెలంగాణ 19 Mar 2026 1:51 pm

Babu-Jagan |సాంప్రదాయ దుస్తుల్లో సీఎం, మాజీ సీఎం

Babu-Jagan | సాంప్రదాయ దుస్తుల్లో సీఎం, మాజీ సీఎం Babu-Jagan | ఆంధ్రప్రభ,

ప్రభ న్యూస్ 19 Mar 2026 1:50 pm

ఖతార్ గ్యాస్ ప్లాంట్‌పై ఇరాన్ క్షిపణి దాడి.. పూర్తిగా నిలిచిన ఉత్పత్తి .. భారత్‌పై తీవ్ర ప్రభావం!

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత తీవ్రమయ్యాయి. ఖతార్‌లోని అతిపెద్ద లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్ (ఎల్‌ఎన్‌జీ) ప్లాంట్ అయిన రాస్ లఫాన్‌పై ఇరాన్ క్షిపణి దాడి చేయడంతో అంతర్జాతీయ చమురు, గ్యాస్ మార్కెట్లు అల్లకల్లోలంగా మారాయి. ఈ దాడితో ప్రపంచంలోనే అతిపెద్దదైన ఈ ఎల్‌ఎన్‌జీ ప్లాంట్‌లో ఉత్పత్తి పూర్తిగా నిలిచిపోయింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఇంధన సరఫరాపై తీవ్ర ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. అమెరికా-ఇజ్రాయెల్ దాడులకు ప్రతీకారంగా ఇరాన్ ఈ చర్యలకు పాల్పడుతోంది. ఇప్పటికే పశ్చిమాసియాలో అమెరికా ఆస్తులతో పాటు, ఇంధన ఉత్పత్తి […] The post ఖతార్ గ్యాస్ ప్లాంట్‌పై ఇరాన్ క్షిపణి దాడి.. పూర్తిగా నిలిచిన ఉత్పత్తి .. భారత్‌పై తీవ్ర ప్రభావం! appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 19 Mar 2026 1:45 pm

శ్రీరామ నవమి తిరుకళ్యాణ బ్రహ్మోత్సవాలు.. సిఎం రేవంత్ కు ఆహ్వానం

హైదరాబాద్: భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహించే శ్రీరామ నవమి తిరుకళ్యాణ బ్రహ్మోత్సవాల్లో పాల్గొనాల్సిందిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించారు. ఈ నెల 19 నుంచి ఏప్రిల్ 2వ తేదీ వరకు శ్రీరామ నవమి తిరుకళ్యాణ బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఈ నెల 27 న భద్రాచల శ్రీ సీతారామచంద్ర స్వామి వారి తిరుకళ్యాణ మహోత్సవంలో పాల్గొనాల్సిందిగా దేవాదాయ శాఖ ప్రతినిధులు, ఆలయ అర్చకులు ముఖ్యమంత్రిని కలిసి ఆహ్వానం అందించారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి  మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు కొండా సురేఖ, తుమ్మల నాగేశ్వర రావు, పొంగులేటి శ్రీనివాస రెడ్డి, రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డితో పాటు ఇతర ప్రజాప్రతినిధులు, దేవాదాయ శాఖ డైరెక్టర్ హనుమంతరావు, ఆలయ ఇఒ దామోదర్ రావు ఉన్నారు.

మన తెలంగాణ 19 Mar 2026 1:41 pm

నార్సింగి జామా మసీదులో ఘనంగా రంజాన్ కార్యక్రమాలు

నార్సింగి, ఆంధ్రప్రభ ; నార్సింగి జామా మసీదులో రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని ప్రత్యేక

ప్రభ న్యూస్ 19 Mar 2026 1:39 pm

ఉద్యోగులకు రేపు ఐచ్ఛిక సెలవు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం

రాష్ట్రంలో పండుగల సందడి నెలకొన్న వేళ, తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగులకు ఊరటనిచ్చే ఒక కీలక నిర్ణయం తీసుకుంది. రంజాన్ మాసపు పవిత్ర ఆఖరి శుక్రవారం ‘జుమాతుల్ విదా్ను పురస్కరించుకుని రేపు ఐచ్ఛిక సెలవు (ఆప్షనల్ హాలిడే)ను ప్రకటించింది. ఈ మేరకు ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.వాస్తవానికి, ప్రభుత్వ క్యాలెండర్ ప్రకారం ఈ ఐచ్ఛిక సెలవును తొలుత మార్చి 13న ఇవ్వాలని నిర్ణయించారు. అయితే, రంజాన్ మాసపు చంద్రదర్శనం, పండుగ కాలాన్ని నిశితంగా పరిశీలించిన తెలంగాణ స్టేట్ […] The post ఉద్యోగులకు రేపు ఐచ్ఛిక సెలవు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 19 Mar 2026 1:35 pm

ఉగాది శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే నాయిని..

హన్మకొండ కలెక్టరేట్, ఆంధ్రప్రభ ; హనుమకొండ జిల్లా, వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ప్రజలకు

ప్రభ న్యూస్ 19 Mar 2026 1:30 pm

మీర్ పేట్ లో పిల్లి చనిపోయిందనే బాధతో డిగ్రీ విద్యార్థిని ఆత్మహత్య

రంగారెడ్డి: పెంపుడు పిల్లి చనిపోయిందనే బాధతో డిగ్రీ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా మీర్ పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... బడంగ్‌పేట ప్రాంతం వెంకటాద్రి కాలనీలో హిమబింధు అనే యువతి తన తల్లిదండ్రులతో కలిసి ఉంటుంది. హిమబింధు డిగ్రీ చదువుతోంది. ఇంట్లో పెంపుడు పిల్లి చనిపోవడంతో ఆమె విషాదంలో మునిగిపోయింది. పిల్లి మృతిని తట్టుకోలేక బుధవారం ఉదయం పురుగుల మందు తాగింది. కుటుంబ సభ్యులు గమనించి వెంటనే ఆమెను స్థానిక ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆమె చనిపోయిందని పరీక్షించిన వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. 

మన తెలంగాణ 19 Mar 2026 1:28 pm

భారీ మూల్యం తప్పదు…ఇజ్రాయెల్‌కు మోజ్తబా తీవ్ర హెచ్చరిక

ఇరాన్ సెక్యూరిటీ చీఫ్ అలీ లారీజానీని ఇజ్రాయెల్ హత్య చేయడంతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత తీవ్రమయ్యాయి. దీనిపై ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ మోజ్తాబా ఖమేనీ స్పందిస్తూ.. ఇజ్రాయెల్‌కు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఈ దుశ్చర్యకు ఇజ్రాయెల్ భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని అన్నారు.. ‘‘మా నాయకులను లక్ష్యంగా చేసుకోవడం ద్వారా ఇజ్రాయెల్ తన పతనానికి తానే పునాది వేసుకుంటోంది. ఇలాంటి హత్యలతో మా మనోస్థైర్యం దెబ్బతినదు, మా విప్లవ పోరాటం మరింత ఉద్ధృతమవుతుంది‘‘ అని […] The post భారీ మూల్యం తప్పదు…ఇజ్రాయెల్‌కు మోజ్తబా తీవ్ర హెచ్చరిక appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 19 Mar 2026 1:26 pm

Ys Jagan : ఈసారి ఒంగోలు టిక్కెట్ ఆ ఇద్దరికీ కాదటగా?

వైసీపీ అధినేత వైఎస్ జగన్ వచ్చే ఎన్నికల్లో ఒంగోలుకు కొత్త అభ్యర్థిని రెడీ చేస్తున్నారు

తెలుగు పోస్ట్ 19 Mar 2026 1:26 pm

భారతాన్ని విశ్వగురుగా నిలపాలి..

భారతాన్ని విశ్వగురుగా నిలపాలి.. ఊట్కూర్, ఆంధ్రప్రభ ; భారతదేశాన్ని విశ్వగురు స్థానంలో నిలిపేందుకు

ప్రభ న్యూస్ 19 Mar 2026 1:21 pm

ట్రంప్ దురహంకారంతో దుర్గతి

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గతంలో విధించిన టారిఫ్‌ల భారంతో ప్రపంచ వాణిజ్యం ఏ విధంగా ఒడిదుడుకులకు లోనయ్యిందో ఇప్పుడు ఇజ్రాయెల్‌తో కలిసి ఇరాన్‌పై సాగిస్తున్న యుద్ధం బీభత్సంగా తయారై ప్రపంచ ఆర్థిక వ్యవస్థపైనా, భారత్‌పైనా ప్రతికూల ప్రభావం చూపిస్తోంది. అసలు ఈ యుద్ధం వల్ల అమెరికాకు ఎంతవరకు లాభమని, ఇజ్రాయెల్ ఒత్తిడితో తప్పుదారి పట్టడం మంచిది కాదని అమెరికా ఉగ్రవాద నిరోధక కేంద్రం డైరెక్టర్ జో కెంట్ నేరుగా ట్రంప్‌కు లేఖ రాసి నిలదీశారు. అంతేకాదు ఇరాన్‌పై యుద్ధానికి మద్దతు ఇవ్వడానికి తన మనస్సాక్షి అంగీకరించడం లేదని తన పదవికి జో కెంట్ రాజీనామా చేయడం చర్చనీయాంశంగా మారింది. యుద్ధంలో ఇరాన్ గట్టిగా ఎదుర్కొని అమెరికాను ధిక్కరించడం ట్రంప్‌లో యుద్ధోన్మాదాన్ని మరింత పెంచుతోంది. ఇందులో అమెరికాకు మద్దతుగా యుద్ధం లోకి దిగడానికి ఇతర దేశాలు తిరస్కరిస్తున్నాయి. స్పెయిన్ తన భూభాగంలో మిలిటరీ స్థావరాలను అమెరికా వినియోగించుకోవడానికి ఒప్పుకోవడం లేదు. ఇది మానవత్వ ప్రయోజనాలకు విరుద్ధమని, అక్రమమని స్పెయిన్ స్పష్టం చేసింది. హోర్ముజ్ జలసంధిని ఇరాన్ పిడికిలినుంచి తప్పించడానికి సాయపడేలా ఐరోపా యుద్ధనౌకలను పంపించకుంటే భవిష్యత్ ఉండబోదన్న ట్రంప్ హెచ్చరికలను నాటో దేశాల కూటమి ఖాతరు చేయడం లేదు. ఈ యుద్ధాన్ని పొడిగించడానికి తాము జోక్యం చేసుకోబోమని బ్రిటన్ ఖరాఖండీగా తేల్చిచెప్పింది. అత్యంత శక్తిమంతమైన అమెరికా నేవీ దళాలే ఏమీ చేయలేకపోతున్నప్పుడు యూరప్ యుద్ధనౌకలను పంపించాలని ట్రంప్ ఎందుకు భావిస్తున్నారు? అని జర్మనీ రక్షణ మంత్రి ఎద్దేవా చేశారు. టారిఫ్‌ల విధింపుతో ప్రపంచ దేశాలు తనకు మోకరిల్లేలా ట్రంప్ మరీమరీ పీడించారు. ఒప్పందాలు కుదుర్చుకునేలా బలవంతం చేశారు. నా ఇష్టం నేనేదైనా చేస్తాను, చేయగలను అని హూంకరించారు. అయితే ఇది అంతటా, ఎల్లవేళలా సాగదు. చైనా తన అపురూప ఖనిజాల బలంతో బూచిని చూపించింది. మిగతా దేశాలు తిరస్కారం అంతగా చూపించకుండా తమ ఉనికిని కాపాడుకోవడానికి స్థితిస్థాపకతను ప్రదర్శించాయి. ట్రంప్ అస్థిరమైన, అనూహ్య నిర్ణయాలకు కొన్నిదేశాలు తమ మార్గాన్ని మార్చుకున్నాయి. ఇప్పటికి భారత్ కూడా తనకు కావలసిన ఇంధనం అవసరాలు హోర్ముజ్ జలసంధి ద్వారా రవాణా అయ్యేలా ఇరాన్‌తో సంప్రదింపులు సాగించింది. అయినప్పటికీ ట్రంప్ తన వినాశన విధానాలను మార్చుకోవడం లేదు. ఆధిపత్యం ప్రదర్శిస్తున్నారు. ఇది ఒక్క ట్రంప్ విషయం లోనే కాదు, అధికార గర్వాంధకారంతో తుళ్లిపడే ఎవరికైనా చరిత్ర ఎన్నో గుణపాఠాలు నేర్పిన సంగతి తెలిసిందే. భారత మాజీ ప్రధాని ఇందిరాగాంధీ తన నిర్ణయానికి ఎదురులేదన్న అతిశయంతో ఎమర్జెన్సీని విధించి తరువాత వచ్చే ఎన్నికల్లో భంగపడ్డారు. లాన్స్ ఆర్మ్‌స్ట్రాంగ్ టెస్టోస్టెరాన్ క్యాన్సర్‌ను జయించి, సైక్లింగ్ చరిత్రలో అత్యంత గొప్ప క్రీడాకారుడుగా గుర్తింపు పొందాడు. ఆ సమయంలో అతణ్ణి ఎవరూ ఓడించలేరని, అజేయుడని ప్రపంచం నమ్మింది. కానీ 2013 లో నిషేధిత ఉత్ప్రేరకాలను వినియోగించినట్టు ఒప్పుకుని సైక్లింగ్‌లో జీవితకాల నిషేధానికి గురయ్యాడు. ఒకప్పుడు హాలీవుడ్ రాజుగా వెలుగొందిన హార్వేవెయిన్‌స్టెయిన్ ప్రముఖ నిర్మాత మాత్రమే కాదు, ఆస్కార్ అవార్డులు ఎన్నో గెల్చుకున్న మిరామాక్స్ స్టుడియో నిర్మాత. అయితే 2017 లో అతని లైంగిక వేధింపుల నేరాలు పతనానికి దారితీశాయి. 202223 లో వేర్వేరు అత్యాచార కేసుల్లో ఆయనకు న్యూయార్క్ కోర్టు 23ఏళ్ల జైలుశిక్ష విధించింది. అధికారం చేతిలో ఉన్నప్పుడు పరిస్థితి ఎప్పుడూ ఇలాగే ఉంటుందని గర్వంతో, అహంకారంతో విర్రవీగుతుంటారు. అదే విధంగా వ్యవహరిస్తున్న ట్రంప్‌కు 2026లో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ట్రంప్ విధించిన విస్తృతమైన గ్లోబల్ టారిఫ్‌లు చట్ట విరుద్ధమని అమెరికా సుప్రీం కోర్టు కొట్టివేసింది. ఈ తీర్పు ఇచ్చిన న్యాయమూర్తులనే ట్రంప్ అపహాస్యం చేశారు. మూర్ఖులని, లాప్‌డాగ్స్ అని తీవ్రంగా వ్యాఖ్యానించారంటే ఆయన ఎంత దురహంకారంతో ఉన్నారో తెలుస్తుంది. ఇప్పటికీ ట్రంప్‌లో పశ్చాత్తాపం కనిపించడం లేదు. ఇరాన్‌ను పూర్తిగా ధ్వంసం చేసిన తరువాత క్యూబా సంగతి తేలుస్తానని హెచ్చరిస్తున్నారు. ప్రాచీన గ్రీకు సామెత గుర్తు తెచ్చుకుంటే నిర్లక్షం కన్నా దురహంకారం చాలా ప్రమాదం అని ఏనాడో చెప్పారు. ఇది కేవలం వ్యక్తిత్వ లోపం మాత్రమే కాదు. విశ్వ, సామాజిక క్రమాన్ని ఉల్లంఘించడం అవుతుంది. అధికారం గర్వం ప్రతీకారం అనే ధోరణిలోనే ఇలాంటి కథలు సాగుతుంటాయి. 1945 1952 ప్రాంతంలో రెండవ ప్రపంచ యుద్ధం తరువాత జపాన్, జర్మనీ దేశాల్లో ప్రజాస్వామ్యాన్ని స్థాపించడంలో అమెరికా కీలక పాత్ర వహించిందని చరిత్ర చెబుతోంది. 1947లో అమెరికా సాయంతో జపాన్ కొత్త ప్రజాస్వామ్య రాజ్యాంగాన్ని ఆమోదించింది. చక్రవర్తి అధికారాలను తగ్గించి ప్రజలకు ప్రాథమిక హక్కులను కల్పించింది. అలాగే జర్మనీలో నాజీయిజం నిర్మూలించి సోవియెట్ యూనియన్ ప్రభావాన్ని ఎదుర్కోవడానికి స్థిరమైన, ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని సృష్టించడం అమెరికా ప్రధాన వ్యూహంలో భాగమైంది. యుద్ధానంతరం ప్రపంచంలో శక్తివంతమైన మిత్రదేశాలుగా జపాన్, జర్మనీలను తీర్చిదిద్దడంలో అమెరికా పాత్ర కీలకమైందని చరిత్ర చెబుతోంది. కానీ ఇప్పుడు 21వ శతాబ్దంలో అమెరికా నేతృత్వం లోని కూటమి జరిపిన ‘ప్రభుత్వాలను పడగొట్టే యుద్ధాలు’ ముఖ్యంగా ఇరాక్, లిబియా, అఫ్గానిస్థాన్ ప్రభుత్వాల మార్పు ప్రపంచ రాజకీయాలను, భౌగోళిక పరిస్థితులను పూర్తిగా మార్చి వేశాయి. ఉగ్రవాదాన్ని అంతమొందించడానికే ఈ యుద్ధాలని పైకి చెబుతున్నా ఫలితాలు మాత్ర వినాశకరంగా మారడం ప్రపంచాన్ని అల్లకల్లోలం చేస్తోంది. 

మన తెలంగాణ 19 Mar 2026 1:17 pm

ఉగాది శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే జీఎస్సార్

ఆంధ్రప్రభ ప్రతినిధి, భూపాలపల్లి: భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణ రావు శ్రీ పరాభవ

ప్రభ న్యూస్ 19 Mar 2026 1:14 pm

సీసీ రోడ్డు నిర్మాణంలో నాణ్యత పాటించాలి..

జైనూర్, ఆంధ్రప్రభ ; కొమరం భీం అసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలంలోని భూసి

ప్రభ న్యూస్ 19 Mar 2026 1:11 pm

అగ్ని కిరాతకం… నిరుపేద రైతు ఇల్లు బూడిద

అగ్ని కిరాతకం… నిరుపేద రైతు ఇల్లు బూడిద ఆంధ్రప్రభ ప్రతినిధి, భూపాలపల్లి: మనుషుల

ప్రభ న్యూస్ 19 Mar 2026 1:09 pm

రైతును రాజుగా చేయాలనేదే మా లక్ష్యం: రేవంత్ రెడ్డి

హైదరాబాద్: ఈ నూతన సంవత్సరం రైతు నామ సంవత్సరం అని సిఎం రేవంత్ రెడ్డి అన్నారు. రవీంద్ర భారతిలో భాష, సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమానికి సిఎం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జ్యోతి ప్రజ్వలన చేసి ఈ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం సిఎం మాట్లాడుతూ.. ఉగాది ప్రధానంగా రైతుల పండుగ అని తెలిపారు. రాష్ట్రంలో వ్యవసాయాన్ని లాభసాటిగా చేస్తామని పేర్కొన్నారు. ‘‘రైతును రాజుగా చేయాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్నాం. రైతులు బాగున్నప్పుడే రాష్ట్రం సుఖ శాంతులతో ఉంటుంది. రాష్ట్రంలో 70 శాతం వ్యవసాయ ఆధారిత కుటుంబాలే. రుణమాఫీ చేసి రైతులను రుణ విముక్తులను చేశాం. రైతులు ఆత్మగౌరవంతో బతికేందుకు ప్రభుత్వం కృషి చేసింది. రైతు భరోసా ద్వారా ఇప్పటికే రూ.18 వేల కోట్లు ఇచ్చాం. ఈ నెల 22 నుంచి మళ్లీ రైతు భరోసా కార్యక్రమం ప్రారంభమవుతుంది. రైతుల అభివృద్ధి కోసం మా ప్రభుత్వం కృషి చేస్తోంది’’ అని సిఎం అన్నారు.

మన తెలంగాణ 19 Mar 2026 1:08 pm

ఎవరి గోల వారిదే!

అధికారంలో ఉన్నపుడు పార్టీగా కాంగ్రెస్ బలహీనంగా కనిపిస్తుంది, అనైక్యత ప్రబలుతుంది అనే పరిశీలన ఒకటుంది. ఒకవైపు పెరిగే ప్రభుత్వ వ్యతిరేకత, మరోవైపు పార్టీ అంతర్గత వైరుధ్యాలు, బహిరంగ వ్యాఖ్యలు, అసంతృప్తులు సంస్థాగత స్థితిని దిగజార్చడం వల్లే ఎన్నికల సమయానికి అది మరింత బలహీనపడటం, అధికారం కోల్పోవడం లోగడ పలుమార్లు రుజువైంది. అలా కాకుండా, అధికారంలో ఉన్నపుడు పార్టీని ఓ కంట కనిపెడుతూ, జాగ్రత్తలు తీసుకుంటూ తిరిగి అధికారం నిలబెట్టుకున్న సందర్భాలు కాంగ్రెస్‌లో అరుదు. డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి నేతృత్వంలో 2009 ఎన్నికల్లో గెలుపు అటువంటిదే! అదైనా, వైఎస్‌ఆర్ మాటల్లోనే చెప్పాల్సి వస్తే, ‘బొటాబోటి పాస్ మార్కులతో (156/294) గట్టెక్కడం’ మాత్రమే! తెలుగుదేశం ఆవిర్భావం తర్వాత, అంటే నాలుగున్నర దశాబ్దాల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అయినా, తెలంగాణలో కాని, అదొకటే కాంగ్రెస్ తిరిగి ప్రభుత్వం నిలబెట్టుకున్న సందర్భం. ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పదేళ్లు ప్రభుత్వం మాదే, నేనే ముఖ్యమంత్రిని అంటున్నారు. అందుకు వీలుగా పార్టీని ఐక్యంగా, సమర్థంగా ఉంచే విషయంలో ఆయన ప్రాధాన్యతలేంటి? కార్యాచరణ ఎలా ఉంది? అవి ఎంతమేర చెల్లుబాటవుతున్నాయి? ఇది కోటి రూకల ప్రశ్న! ఎందుకంటే, సిఎం ఇటీవలి సిఎల్‌పి సమావేశంలో మాట్లాడుతూ ‘మీడియాతో చిట్‌చాట్‌లు వద్దు.. ప్రభుత్వం పోతే నేనొక్కడిని కాదు, మొత్తం పార్టీ వ్యవస్థ మునుగుతుంది’ అనే అర్థం వచ్చేలా మాట్లాడారు. ఇది జరిగిన 24 గంటల్లో పలువురు మంత్రులు, ఎంఎల్‌ఎలు, ఇతర నాయకులు ఇష్టానుసారం మాట్లాడారు. ఆయన చెప్పిన ‘పార్టీ లైన్’ అనే లక్ష్మణరేఖను ఖాతలు చేసినట్టు కనబడదు. కాంగ్రెస్‌లోనే పుట్టి, ఎదిగిన వారికి ఆదరణ కరువవుతోందని, బయటినుంచి వచ్చిన వారికే ప్రభుత్వంలో, పార్టీలో అందలాలు దక్కుతున్నాయనే అసంతృప్తి లోలోపల రగులుతోంది. ప్రభుత్వ పెద్దలు, పిసిసి నాయకత్వంపైనా పార్టీ సీనియర్లు కొందరు గుర్రుగా ఉన్నారు. అభిప్రాయ భేదం, బహిరంగ వ్యాఖ్యలు ఒకటేనా? రాజకీయ పార్టీగా కాంగ్రెస్‌లో నాయకుల మధ్య అభిప్రాయ భేదాలుండొచ్చు. బహిరంగ వ్యాఖ్యలే పార్టీకి చేటు చేస్తాయని కార్యకర్తల శ్రేణులు భావిస్తున్నాయి. పిసిసి పీఠం, బిసి వర్సెస్ అగ్రవర్ణం వంటి వివాదమొకటి మొదలైంది. ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష ఎన్నికలో, నాయకత్వ మార్పిడో లేని ప్రస్తుత తరుణంలో పిసిసి నేతగా ఫలానా నాయకుడుంటే బాగుంటుందనే వ్యాఖ్య, అదీ ఒక మంత్రి చేయాల్సిన అవసరం ఏముంది? అనే ప్రశ్న సహజం! అది కూడా ‘చిట్‌చాట్’లు వద్దు అని ముఖ్యమంత్రి చెప్పిన గంటల్లోనే! పిసిసి నేతగా జగ్గారెడ్డి (తూర్పు జయప్రకాశ్‌రెడ్డి) ఉండాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి చేసిన వ్యాఖ్య వివాదమే రేపింది. ఫలితంగా, పిసిసి ప్రస్తుత అధ్యక్షుడు మహేష్‌కుమార్ గౌడ్‌కు అనుకూలంగా కొందరు నాయకులు బహిరంగ ప్రకటనలు చేసే పరిస్థితి తలెత్తింది. ఇంకోవైపు మంత్రి సోదరుడు, ఎంఎల్‌ఎ రాజగోపాల్‌రెడ్డి మాట్లాడుతూ తానెవరికీ భజన చేయనని, పేద ప్రజలందరికీ న్యాయం జరిగే వరకు పోరాడుతానని, తనలాంటి వాళ్లే రాజకీయాల్లో మార్పు తేగలరనే వ్యాఖ్య చేసినట్టు వార్తా కథనాలొచ్చాయి. పిసిసి అధ్యక్షుడు మహేష్‌కుమార్ పైన పార్టీలో భిన్నాభిప్రాయాలున్నాయి. కాంగ్రెస్ కార్యాలయం గాంధీభవన్‌లో ఉండి నాయకుల్ని సమన్వయపరుస్తూ, పార్టీని నడిపించాల్సింది అంతకన్నా ఇతర విషయాలకే ఆయన ప్రాధాన్యత ఇస్తున్నారని, ఎవరెవరి వెంటో తిరుగుతారనే విమర్శ ఉంది. మహిళా కాంగ్రెస్ రాష్ర్ట అధ్యక్షురాలి నియామకాంశం కూడా వివాదాస్పదమైంది. పలు కార్పొరేషన్ల చైర్మన్లుగా పార్టీ నాయకుల్ని నియమించి రెండేళ్లయినా, డైరెక్టర్లను వేయకుండానే వారి పదవీ కాలం ముగింపునకొచ్చింది. ఎందుకు ఆలస్యం చేస్తున్నారు, పార్టీ కోసం పనిచేసిన వారికి డైరెక్టర్లుగా అవకాశం కల్పించాల్సింది కదా? అని ఎఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే లోగడ పార్టీ సమావేశంలో అడిగినపుడు, పిసిసి నుంచి సిఫారసు జాబితా రాలేదని ముఖ్యమంత్రి పేర్కొన్న విషయాన్ని పార్టీ కార్యకర్తలు గుర్తుచేస్తున్నారు. పిసిసి నేత ‘ఆబ్సెంట్ ల్యాండ్ లార్డ్’లా వ్యవహరిస్తున్నారన్న సిఎం వ్యాఖ్య అటువంటి ఒక సందర్భంలోదే! ఇక, ‘జీవన్‌రెడ్డి చాలా సీనియర్ నాయకుడు, ఆయనను పార్టీ అధినాయకత్వం సంప్రదించి, అనునయించి ఉండాల్సింది’ అన్న సీనియర్ మంత్రి శ్రీధర్‌బాబు వ్యాఖ్య పార్టీలో ఆలోచనలు రేపుతోంది. ఇప్పటికిప్పుడు పుట్టింది కాదు జీవన్‌రెడ్డి అసంతృప్తి పార్టీలో అకస్మాత్తుగా పుట్టిన సమస్య కాదు. చాన్నాళ్లుగా రగులుతున్నదే! 2021, నాగార్జున్‌సాగర్ ఉపఎన్నికలకు ముందరే జీవన్‌రెడ్డి పేరు తెలంగాణ పిసిసి అధ్యక్షుడిగా ఖాయమైంది. పలువురు అభినందనలు కూడా చెప్పారు. అప్పుడు ప్రచార కమిటీ నేతృత్వానికి రేవంత్‌రెడ్డి అంగీకరించడం, ఆ విషయాన్ని ఒక ఇంటర్వ్యూలో ఆయనే స్వయంగా వెల్లడించడం జరిగాయి. రేపోమాపో జీవన్‌రెడ్డి పేరు పిసిసి పీఠానికి ప్రకటిస్తారన్నపుడు, ఆ దశలో వద్దని ఉపఎన్నిక తర్వాతే ప్రకటించాలని మాజీమంత్రి జానారెడ్డి తదితరుల ఒత్తిడితో అధిష్టానం ప్రకటన ఆపింది. కానీ, తర్వాతి పరిణామాల్లో ఆయన కాకుండా రేవంత్‌రెడ్డి పిసిసి అధ్యక్షుడవడం, ఎన్నికల తర్వాత ఆయనే ముఖ్యమంత్రి కావడం అందరికీ తెలిసిందే! పట్టభద్రుల నియోజకవర్గంనుంచి ఎంఎల్‌సి అయిన జీవన్‌రెడ్డికి ఆయన కోరిన రీతిలో మరోసారి ఎంఎల్‌సి అయ్యే అవకాశాన్ని పార్టీ కల్పించలేదు. అంతకు మించి, తనపైన గెలిచివచ్చిన బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎ సంజయ్ అధికారికంగా కాంగ్రెస్‌లో చేరకపోయినా పార్టీలో, ప్రభుత్వంలో అన్ని అవకాశాలు ఆయనకే కల్పించడం రాజకీయంగా తన ఉనికికి పెరుగుతున్న ప్రమాదంగా జీవన్‌రెడ్డి భావిస్తూ వచ్చారు. దాన్ని ఆయనేం దాచుకోకుండా ఎప్పటికప్పుడు వ్యక్తపరుస్తూనే ఉన్నారు. పార్టీ వీడనున్నారని తెలిసి ఇదివరకే ఒకసారి ఢిల్లీ పెద్దలు మాట్లాడి, జీవన్‌రెడ్డిని అనునయించి ఉన్నారు. కానీ, ఇప్పుడాయన పార్టీ వీడతారని, నెలాఖరులో బిఆర్‌ఎస్ పార్టీలో చేరుతారని వార్తలొచ్చాయి. భవిష్యత్ నిర్ణయించలేదు కానీ, పార్టీలో కొనసాగలేని పరిస్థితి ఉందని జీవన్‌రెడ్డియే స్వయంగా ప్రకటించారు. ఈ తరుణంలో జీవన్‌రెడ్డి వ్యవహారంపై పాత కరీంనగర్ జిల్లా నేత, సీనియర్ మంత్రి శ్రీధర్‌బాబు వ్యాఖ్యలు, అదీ సిఎల్‌పి భేటీలో సిఎం వ్యాఖ్యల తర్వాత రావడం ప్రాధాన్యత సంతరించుకుంది. కాంగ్రెస్ పార్టీలో అందరూ, అందరికీ ‘సమయం’ ఇవ్వాల్సిన సమయమొచ్చింది. తగిన సమయం ఇవ్వట్లేదని.. ఇంకా ఇతరత్రా కారణాలతో కార్యకర్తలు ఎంఎల్‌ఎలపైన, ఎంఎల్‌ఎలు మంత్రులపైన, మంత్రులు సిఎంపైన కొంత అసంతృప్తితో ఉన్నారు. ‘నేను సమయం ఇస్తాను, మంత్రులు మీరూ ఎంఎల్‌ఎలకు సమయమీయండి’ అని సిఎం రేవంత్‌రెడ్డి సిఎల్‌పి భేటీలో సూచించారు. రేపటి రెండున్నరేళ్ల కాలానికి అదే ముఖ్యం కానుంది. పార్టీ ప్రభుత్వం మధ్య ‘సమన్వయం’ కోసం కొందరు నాయకులతో ఒక కమిటీ వేశారు. సమన్వయ కమిటీలో ఉన్న వాళ్లకే వాళ్ల పరిధిలో, వారి జిల్లాల్లో ఇతర నాయకులతో సమన్వయం లేదనే విమర్శ కాంగ్రెస్‌లో వినిపిస్తోంది. పార్టీని సమన్వయపరచకుండా కడదాకా ‘ఇంకా ఆఖరి బంతి మిగిలే ఉంది’ అన్న ముఖ్యమంత్రి ఒకరు పార్టీని వీడి వెళ్లిన తర్వాత, రెండు తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్‌కు ఏ గతి పట్టిందో అధిష్టానం పాఠం నేర్చుకోవాలి! సిఎం కారణంగా పార్టీలో తెలుగుదేశం నుంచి వచ్చిన వారికే ప్రాధాన్యత పెరుగుతోందనే వాదన కాంగ్రెస్‌లో బలంగా ఉంది. తెలంగాణ ప్రజానీకానికి ఎపి సిఎం చంద్రబాబు మీద ఇంకా కోపం తగ్గని పరిస్థితుల్లో తరచూ ఆయన్ని పొగడటం, పార్టీని ‘తెలుగు కాంగ్రెస్’ చేయడం ప్రమాదకరమనే వారున్నారు. మొదట్నుంచి కాంగ్రెస్‌నే నమ్ముకున్న వారిని లెక్కచేయట్లేదని, సగం కేబినెట్ బయటి నుంచి వచ్చిన వారో, బయటకు వెళ్లి వచ్చిన వారితోనో నిండిందనే వ్యాఖ్యలు పార్టీలో వినిపిస్తున్నాయి. సింగరేణి స్కాం వివాదం తర్వాత ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క దగ్గర కొందరు మంత్రులు భేటీ అయ్యారనే వార్తలొచ్చాయి. అరడజన్ మందికిపైగా పార్టీ ఎంఎల్‌ఎలు ఇటీవలే ఓ డిన్నర్ పార్టీలో సమావేశమై అసంతృప్తి ‘మనోభావాలు’ పంచుకున్నారనే వార్త గుప్పుమంది. ఇది కాంగ్రెస్‌కి కీలక సమయం. (రచయిత పొలిటికల్ అనలిస్ట్, డైరెక్టర్ ‘పీపుల్స్ పల్స్’ రీసెర్చ్ సంస్థ) దిలీప్‌రెడ్డి సమకాలీనం 

మన తెలంగాణ 19 Mar 2026 1:06 pm

పేదల జీవితాల్లో చీకట్లు నింపిన వెలుగుమట్ల

హైడ్రా కూల్చివేతలతో హైరాన పడుతున్న రాష్ట్ర ప్రభుత్వానికి ఖమ్మం జిల్లా వెలుగుమట్లలో చోటు చేసుకున్న నిరుపేదల ఇళ్ళకూల్చివేతల ఘటన మాయని మచ్చగా మిగలనుంది. రాష్ట్రంలోనే కాదు జాతీయ స్థాయిలో కూడా ప్రకంపనలు సృష్టించిన వెలుగుట్ల కూల్చివేతల ఉదంతం కాంగ్రెస్ ప్రభుత్వ ప్రతిష్ఠకు మాసకబారేటట్లు చేయగా వందలాది మంది నిరుపేదల జీవితాల్లో కారుచీకట్లను కమ్మింది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తోపాటు ఖమ్మం జిల్లాకు చెందిన ముగ్గురు మంత్రులకు ముచ్చెమటలు పట్టించి దాదాపు పక్షం రోజుల పాటు ఉక్కిబిక్కిరి చేసింది. ఈ ఘటనతో కాంగ్రెస్ ప్రభుత్వం దేశవ్యాప్తంగా అభాసుపాలైంది. రాష్ఱ రాజధానిలో బఫర్ జోన్‌లో నిర్మించిన అనేక అక్రమ కట్టడాలను హైడ్రా పేరుతో బుల్డోజర్‌తో నేలమట్టం చేస్తుండటం, దీనికి తోడు మూసీ సుందరీకరణతో పలు బహుళ అంతస్తులను కూల్చివేస్తామని నోటీస్‌లను జారీ చేయడం, రాష్ట్రంలో పలు జిల్లాలో కూడా అక్రమ కట్టడాల పేర్లతో కూల్చివేస్తున్న నేపధ్యంలో గత నెల 24న ఖమ్మం నగర శివారులోని వెలుగుమట్ల రెవెన్యూ గ్రామంలోని భూదాన భూముల్లో అక్రమంగా ఇళ్ళ నిర్మాణం చేసుకున్నారనే కారణంతో సుమారు 750 మంది నిరుపేదల ఇళ్ళను అమాననీయంగా, నిర్దాక్షిణ్యంగా కూల్చివేసిన సంఘటన రాష్ట్ర కాంగ్రెస్ సర్కార్‌ను కుదిపేసింది. వెలుగుమట్ల గ్రామంలో కల్వల రాజరామారావు అనే భూస్వామికి సర్వే నెం. 147, 148, 149లో మొత్తం 62.07 ఎకరాల భూమి ఉంది. ఈ భూమిలో 31.07 ఎకరాల భూమిని 1953లో అచార్య వినోభాబావే పిలుపుమేరకు భూదాన బోర్డుకు దానం చేశారు. మిగిలిన 30 ఎకరాల భూమిని ఇతర రైతులకు విక్రయించి రిజిస్ట్రేషన్ చేయించారు. భూదాన బోర్డుకు దానంచేసిన భూమిని అప్పట్లో 13 మంది పుట్టకొట్ట రైతులకు సాగుకోసం ఆనాటి రెవెన్యూ అధికారులు పంపిణి చేశారు. అయితే ఈ భూమి వ్యవసాయానికి అనుకులంగా లేకపోవడం, గుట్టలతో, దట్టమైన అడవితో కూడుకోని ఉండటంతో వారు వ్యవసాయం చేసుకోలేదు. దీనిని గమనించిన అప్పటి రెవెన్యూ అధికారులు రైతులకు ఇచ్చిన పట్టాలను రద్దు చేసి తిరిగి ప్రభుత్వం అధీనంలోకి తీసుకున్నారు. మొత్తం 31.07 ఎకరాల భూమిలో 10.20 భూమిని జర్నలిస్టుల కోసం కేటాయించి తిరిగి రద్దు చేశారు. ఈ రద్దు చేసిన భూమిలో అయిదు ఎకరాల భూమిని కెజిబివి కళాశాలకు, మరో అయిదు ఎకరాల భూమిని మోడల్ స్కూల్‌కు కేటాయించారు. మిగిలిన భూమిలో దాదాపు పదేళ్ళ క్రితం నుంచి దశలవారీగా నిరుపేదలు గుడిసెలు వేసుకొని ఆక్రమించడం, పక్కా ఇళ్ళను నిర్మించుకోవడం ప్రారంభించారు. దీనికి సిపిఐ (ఎంఎల్), యుసిసిఆర్‌ఐ అనుబంధ గ్రామీణ పేదల సంఘం (ఒపిడిఆర్) సారథ్యం వహించింది. మొదట్లో పేదలకు నిలువనీడను కల్పించాలనే తపన ఉన్నప్పటికీ ఇక్కడ ఏర్పాటు చేసిన వినోభా భూదాన్ వెల్పేర్ సొసైటీ కమిటీలోకి పార్టీకి సంబంధం లేని వారు చేరడం, ఆ కమిటీలోని సభ్యులకు డబ్బు కాంక్ష పెరగడంతో అవినీతి అక్రమాలు భారీ ఎత్తున చోటుచేసుకున్నాయి. అసలు వెలుగుమట్లలో ఉన్న భూదాన భూములు 31.07 ఎకరాలా, లేక 62.07 ఎకరాలా? అనే విషయంలో నెలకొన్న అనుమానాలను నివృత్తి చేయడంలో కూడా రెవెన్యూ యంత్రాంగం పూర్తిగా విఫలం చెందింది. కొందరు అధికారుల అత్యుత్సాహం సమస్యను మరింత జటిలం చేసింది. పోలీసులు వ్యూహాత్మకంగా వ్యవహరించడం వల్ల శాంతిభద్రతల సమస్య తలెత్తలేదు. ఈ భూమి వివాదంపై హైకోర్టులో పలు కేసులు నమోదు అయి ఉండటంతోపాటు భూపరిపాలన ప్రత్యేక కమిషనర్ ఈ ఏడాది జనవరి 17న జారీ చేసిన సుమోటో ఆదేశాలతో ఫిబ్రవరి 24న ఆపరేషన్ బుల్డోజర్ చేపట్టి రెండు రోజుల వ్యవధిలో 750 ఇళ్ళను నేలమట్టం చేశారు. ముందస్తుగా ఎలాంటి నోటీస్‌లు ఇవ్వకుండా రాత్రికి రాత్రే బలవంతంగా ఇళ్ళ నుంచి బైటికి పంపించి ఇళ్ళను కూల్చివేయడంతో బాధితులంతా కన్నీళ్ళతో లబోదిబోమన్నారు. నిబంధనల ప్రకారం స్థ్దానిక తహసీల్దార్ ప్రతి ఇంటికీ నోటీస్ అందించి వారికి గడువు ఇవ్వాలి. వారు ఇంట్లో లేకపోతే గోడకు అతికించి వెళ్ళాలి. కాని ఇక్కడ ఇలాంటివి ఏమి జరగలేదు. పైగా ఈ చర్యను అడ్డుకోవడానికి ఎవ్వరూ ముందుకు రాలేదు. భూదాన్ భూదందాపై ఇప్పటికే పోలీసులు 24 కేసులను నమోదు చేసి 60 మందిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి అందులో ఇప్పటి వరకు 11 మందిని అరెస్ట్టు చేసి వారి ఆస్తులను అటాచ్‌మెంట్ కోసం ప్రయత్నిస్తున్నారు. పోలీసులు చెప్పిన ప్రకారం నిరుపేదల నుంచి రూ. 3 కోట్ల వరకు వసూళ్ళు చేశారని, వాటిని రికవరీ చేసి బాధితులకు తిరిగి అప్పగిస్తామని పోలీసు అధికారులు ప్రకటించడం నష్టపోయిన బాధితులకు కొంత ఊరడింపుగా మారినప్పటికీ కూల్చివేతలో తీవ్రంగా నష్టపోయిన పేదల కన్నీళ్ళను మాత్రం ఎవ్వరూ తూడ్చలేనిది. కూల్చివేసిన చోటే ఇంటి స్థలాలు ఇవ్వడం తాత్కాలిక ఊరడింపు చర్యేగాని నిరు పేదల గుండెకు అయిన గాయం మాత్రం ఎప్పటికీ మానని పుండుగానే మిగులుతుందనడంలో ఏమాత్రం సందేహం లేదు. ఇళ్ళ కూల్చివేత ఘటనతో ఎంత వేగంగా విమర్శలు మిన్నంటాయో.. అంతే వేగంగా బాధితులకు స్వాంతన కలిగించే చర్యలకు పూనుకోవడంతో కారుచీకట్లు కమ్ముకున్న వెలుగుమట్ల నిరుపేదల జీవితాలలో శాశ్వత వెలుగులు నింపినట్లయిందని చెప్పకతప్పదు.   వనం వెంకటేశ్వర్లు 98489 97240 (ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రతినిధి)

మన తెలంగాణ 19 Mar 2026 1:00 pm