Jai Hanuman: Prasanth Varma picks up Keeravani
Two years after the release of blockbuster film Hanuman, the film’s director Prasanth Varma has launched Jai Hanuman in a grand manner today in Hampi. The pooja formalities are completed in the presence of Rishab Shetty and Teja along with the producers Mythri Movie Makers. The shoot commences in March and the pre-production work is […] The post Jai Hanuman: Prasanth Varma picks up Keeravani appeared first on Telugu360 .
New Speculation on Jana Nayagan Release
Jana Nayagan was the most awaited Tamil film and the censor troubles have damaged the film big time. The film missed the Sankranthi holiday season and it was planned for release before the Tamil Nadu Assembly Elections. Jana Nayagan plan was perfectly crafted and the shoot was completed by August 2025. But the censor hurdles […] The post New Speculation on Jana Nayagan Release appeared first on Telugu360 .
నంద్యాలలో కార్డన్ అండ్ సెర్చ్..
నంద్యాలలో కార్డన్ అండ్ సెర్చ్.. నేర నియంత్రణలో భాగంగా కార్డెన్ అండ్ సర్చ్
ఉయ్యాలవాడ అమర్ రహే సిపాయిల తిరుగుబాటుకు ముందే ..ఆంగ్లేయులపై సమర సింహనాదం1847లోనే శిస్తులకు
ఫ్యాన్స్కి గుడ్ న్యూస్.. లాంఛనంగా ‘జై హనుమాన్’ ప్రారంభం
సినీ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ‘జై హనుమాన్’ సినిమా ఆదివారం లాంఛనంగా ప్రారంభమైంది. హంపీ లోని అంజనాద్రి బెట్ట వేదికగా ఈ సినిమా పూజా కార్యక్రమాలు జరిగాయి. ఈ వేడుకలకు సినిమాలో టైటిల్ రోల్లో నటిస్తున్న రిషబ్ శెట్టి తన సతీమణితో రాగా, దర్శకుడు ప్రశాంత్ వర్మ, హీరో తేజా సజ్జా హాజరయ్యారు. ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాగా, ఇతిహాసంతో కూడా సూపర్ హీరో చిత్రం ‘హను-మాన్’కి సీక్వెల్గా ‘జై హనుమాన్’ సినిమా రూపొందుతోంది. ఈ సినిమా గురించి ప్రకటన వచ్చి చాలాకాలమే అయినప్పటికీ.. పట్టాలెక్కేందుకు ఇన్ని రోజులు పట్టింది. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్లో ఈ సినిమా కూడా భాగమే. శ్రీరాముడికి హనుమంతుడు ఇచ్చిన మాట ఏమిటి? దాన్ని నిలబెట్టుకునేందుకు ఏం చేశాడు.? అన్న నేపథ్యంతో ఈ సినిమా రూపొందుతోంది. ఈ సినిమాలో ఆంజనేయస్వామిగా రిషబ్ శెట్టి నటిస్తుండగా.. ‘హను-మాన్’ సినిమాలో హనుమంతు పాత్రలో నటించిన తేజా సజ్జా ఈ సినిమాలోనూ అదే పాత్రలో కనిపించనున్నాడు. ఇక హీరో రానా దగ్గుబాటి ఈ సినిమాలో మరో కీలక పాత్రలో కనిపించనున్నాడని టాక్ నడుస్తోంది.
కుంభం ప్రీతి రెడ్డి జన్మదినం సందర్భంగా అన్న ప్రసాదం పంపిణీ
కుంభం ప్రీతి రెడ్డి జన్మదినం సందర్భంగా అన్న ప్రసాదం పంపిణీ గట్టుప్పల,ఆంధ్రప్రభ: నల్లగొండ
AP Government Extends Suspension of IPS Officer P. V. Sunil Kumar Until Retirement
The Andhra Pradesh government has extended the suspension of senior IPS officer P. V. Sunil Kumar, a 1993 batch officer of the AP cadre. The decision ensures that he will remain under suspension until the completion of the criminal investigation against him or until his retirement on June 30, 2026, whichever comes earlier. Sunil Kumar […] The post AP Government Extends Suspension of IPS Officer P. V. Sunil Kumar Until Retirement appeared first on Telugu360 .
అక్రిడేషన్ కార్డుల సమస్యలను పరిష్కరిస్తాం..
అక్రిడేషన్ కార్డుల సమస్యలను పరిష్కరిస్తాం.. యూనియన్ల ప్రతిపాదన మేరకే అక్రిడేషన్ కమిటీలువెబ్ సైట్
త్రాగునీరు కలుషితం… అధికారుల పర్యవేక్షణ లోపం
త్రాగునీరు కలుషితం… అధికారుల పర్యవేక్షణ లోపం కమ్మర్ పల్లి,ఆంధ్ర ప్రభ: కమ్మర్ పల్లి
దేవాదులకు చేరుకున్న సీఎం తుపాకుల గూడెం ఆంధ్ర ప్రభ: ములుగు జిల్లా కన్నాయి
ఘనంగా కందాల రంగారెడ్డి 41వ వర్ధంతి వేడుకలు..
ఘనంగా కందాల రంగారెడ్డి 41వ వర్ధంతి వేడుకలు.. చౌటుప్పల్, ఆంధ్రప్రభః యాదాద్రి భువనగిరి
Urology PG Seats ఎస్ ఎంసీలో రెండు యూరాలజీ సీట్లు Andhra Prabha News
Urology PG Seats ఎస్ ఎంసీలో రెండు యూరాలజీ సీట్లు Andhra Prabha
మహిళ సమాఖ్య సంఘ భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన
మహిళ సమాఖ్య సంఘ భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన గట్టుప్పల,ఆంధ్రప్రభ: నల్లగొండ జిల్లా
బంగ్లాదేశ్ ఎ ఆలౌట్.. ఆసియాకప్ విజేత భారత్ ఎ
బ్యాంకాక్: మహిళల ఆసియాకప్ రైజింగ్ స్టార్స్ ఛాంపియన్గా భారత మహిళల ఎ జట్టు నిలిచింది. ఫైనల్లో బంగ్లాదేశ్ మహిళల ఎ జట్టుతో జరిగిన మ్యాచ్లో 46 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 134 పరుగులు చేసింది. భారత బ్యాటింగ్లో తేజల్ హసబ్నిస్ 51, కెప్టెన్ రాధా యాదవ్ 36 పరుగులతో రాణించారు. బంగ్లాదేశ్ బౌలింగ్లో కెప్టెన్ ఫహిమ ఖటున్ 4 వికెట్లు పడగొట్టింది. ఆ తర్వాత భారత బౌలర్ల ధాటికి బంగ్లాదేశ్ విలవిలలాడిపోయింది. పటిష్టమైన భారత బౌలింగ్ని బంగ్లా బ్యాటర్లు ఎవరూ తట్టుకొని నిలబడలేకపోయారు. దీంతో 19.1 ఓవర్లలో బంగ్లాదేశ్ 88 పరుగులకే ఆలౌట్ అయింది. బంగ్లాదేశ్ బ్యాటింగ్లో షమిమా సుల్తాన 20, సర్మిన్ సుల్తాన 18, ఫహిమ ఖటున్ 14 పరుగులు చేయగా.. మిగితా వారందరూ స్వల్పస్కోర్కే పరిమితమయ్యారు. భారత బౌలింగ్లో ప్రేమ రావత్ 3, సోనియా, తనుజా చెరి రెండు వికెట్లు పడగొట్టారు. దీంతో భారత్ ఈ మ్యాచ్లో 46 పరుగులతో విజయం సాధించి.. ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ ఛాంపియన్గా నిలిచింది.
Divine Start To Rishab, Prasanth, Mythri’s Jai Hanuman
Prasanth Varma has officially ignited the next chapter of his cinematic universe with Jai Hanuman, launched today in a spiritually charged ceremony at Anjanadri Betta, Hampi—the sacred birthplace of Lord Hanuman. The choice of location itself set the tone for what promises to be one of India’s most monumental mythological spectacles. Riding high on the […] The post Divine Start To Rishab, Prasanth, Mythri’s Jai Hanuman appeared first on Telugu360 .
bjp|తార్నాకలో టెన్షన్ టెన్షన్
bjp|తార్నాకలో టెన్షన్ టెన్షన్ ఆంధ్రప్రభ వెబ్డెస్క్ : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్
చౌటుప్పల్ మున్సిపల్ వైస్ చైర్మన్ వినయ్ కు సన్మానం
చౌటుప్పల్ మున్సిపల్ వైస్ చైర్మన్ వినయ్ కు సన్మానం చౌటుప్పల్, ఆంధ్రప్రభః యాదాద్రి
shame |కాంగ్రెస్ అర్ధనగ్న ప్రదర్శన దేశానికి అవమానం
shame | కాంగ్రెస్ అర్ధనగ్న ప్రదర్శన దేశానికి అవమానం shame | వెబ్
Minister Kumara Swamy : మంత్రాయంలో కేంద్రమంత్రి సండడి Andhra Prabha News
Minister Kumara Swamy : మంత్రాయంలో కేంద్రమంత్రి సండడి Andhra Prabha News
stylish|సాక్షి మాలిక్.. అందాల కవ్వింపు
ఆంధ్రప్రభ వెబ్డెస్క్ : హీరోయిన్ సాక్షి మాలిక్ స్టైలిష్ అథ్లెటిక్ దుస్తులలో మెరిసిపోతోంది.
చిత్తూరు జిల్లాలో విస్తృతంగా కార్డన్ అండ్ సెర్చ్
చిత్తూరు జిల్లాలో విస్తృతంగా కార్డన్ అండ్ సెర్చ్ పది ద్విచక్ర వాహనాలు, పది
MP Sabari Fire స్వామితో పెట్టుకున్నావ్ Andhra Prabha News
MP Sabari Fire స్వామితో పెట్టుకున్నావ్ Andhra Prabha News జగన్ ఇక
ఇందిరమ్మకల నెరవేరుస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం..
ఇందిరమ్మకల నెరవేరుస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం.. ఊట్కూర్, ఆంధ్రప్రభః దివంగత మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ
ഫാക്ട് ചെക്ക്: ബാറിൽ നൃത്തം ചെയ്യുന്ന സോണിയ ഗാന്ധി? പ്രചാരണം വ്യാജം
1967ൽ ഓസ്ട്രേലിയയിലെ സിഡ്നിയിൽ ഒരു ഹോട്ടലിൽ ഗോ ഗോ ഗേൾസ് എന്ന ഡാൻസർമാരുടെ പ്രകടനത്തിൻ്റെ ചിത്രമാണ് പ്രചരിപ്പിക്കുന്നത്
ഫാക്ട് ചെക്ക്: വളർത്തമ്മയെ കാണാൻ കേരളത്തിലെത്തിയ സൌദി യുവാവ്? പ്രചരിക്കുന്ന കഥയുടെ വസ്തുതയെന്ത്
സൌദി ഇൻഫ്ലുവൻസറായ ഹാഷിം അബ്ബാസ് സിനിമാതാരം വിജയ കുമാരിയെ സന്ദർശിച്ച ചിത്രമാണ് പ്രചരിക്കുന്നത്
పారిశ్రామికుల ఏకపక్ష నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ చిటికీల కార్మికులు సమ్మె
పారిశ్రామికుల ఏకపక్ష నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ చిటికీల కార్మికులు సమ్మె గట్టుప్పల,ఆంధ్రప్రభ: నల్లగొండ జిల్లా
ప్రజలతో ప్రత్యక్ష సంభాషణ వేదికే.. మన్ కీ బాత్
ప్రజలతో ప్రత్యక్ష సంభాషణ వేదికే.. మన్ కీ బాత్ ప్రధాని గ్లోబల్ సమ్మిట్
నెమలి వేణుగోపాలుడి పెళ్లి సందడి Andhra Prabha News
నెమలి వేణుగోపాలుడి పెళ్లి సందడి Andhra Prabha News బ్రహ్మోత్సవాలకు ఊరు ఊరంతా
బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు అరెస్ట్
హైదరాబాద్: బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావును పోలీసులు అరెస్ట్ చేశారు. తార్నాకలోని ఆయన నివాసం వద్ద పోలీసులు అరెస్ట్ చేసి పిఎస్కు తరలించారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడలో రెండు వర్గాల మధ్య ఇటీవల ఘర్షణ జరిగింది. ఈ ఘటన నేపథ్యంలో అక్కడికి వెళ్లేందుకు రామచందర్ రావు యత్నించగా.. పోలీసులు గృహ నిర్భందం చేశారు. అయినా కూడా ఆయన బయల్దేరడంతో అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా రామచందర్ రావు నివాసం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలీసులు, బిజెపి కార్యకర్తల మధ్య తోపురాట జరిగింది. పలువురు బిజెపి కార్యకర్తలను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
పోనుగోటి సహకారంతో సీసీ రోడ్ల నిర్మాణం..
పోనుగోటి సహకారంతో సీసీ రోడ్ల నిర్మాణం.. ఎండపల్లి, ఆంధ్రప్రభః మండల కేంద్రంలోని దుర్గమాత
ఇంగ్లండ్తో మ్యాచ్: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న శ్రీలంక
పల్లెకెలె: ఐసిసి టి-20 ప్రపంచకప్ సూపర్-8 మ్యాచుల్లో భాగంగా ఇంగ్లండ్తో జరుగుతున్న మ్యాచ్లో శ్రీలంక టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ ఇరు జట్లకు కీలకం కానుంది. సెమీ ఫైనల్స్కు అర్హత సాధించాలంటే.. ఈ మ్యాచ్లో గెలిస్తే.. మార్గం కాస్త సులభంగా మారుతుంది. ఈ మ్యాచ్లో శ్రీలంక జట్టులో రెండు మార్పులు చేసింది. చమీరా, మిషారాలను జట్టులోకి తీసుకుంది. ఇంగ్లండ్ అదే జట్టుతో బరిలోకి దిగుతోంది. తుది జట్లు: శ్రీలంక: పాతుమ్ నిస్సాంక, కమిల్ మిషార, కుసల్ మెండిస్(కీపర్), పవన్ రత్నాయక్, కమిందు మెండిస్, దసున్ షనక(కెప్టెన్), దునిత్ వెల్లలగే, దుషన్ హేమంత, దుష్మంత చమీర, మహేశ్ తీక్షణ, దిల్షన్ మధుశంక ఇంగ్లండ్: ఫిలిప్ సాల్ట్, జోస్ బట్లర్(కీపర్), జాకబ్ బేతెల్, టామ్ బాంటన్, హ్యారీ బ్రూక్(కెప్టెన్), సామ్ కర్రాన్, విల్ జాక్స్, జామీ ఓవర్టన్, లియామ్ డాసన్, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్
నిర్మాణం త్వరగా పూర్తి చేయాలి జైనూర్, ఆంధ్రప్రభ : కొమరం భీమ్ అసిఫాబాద్
గోటి తలంబ్రాల కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి..
గోటి తలంబ్రాల కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి.. చిట్యాలలో తలంబ్రాలతో ఊరేగింపు, చిట్యాల, ఆంధ్రప్రభ
సూపర్-8: శ్రీలంకతో మ్యాచ్కి ముందు ఇంగ్లండ్కి షాక్
ఐసిసి టి-20 ప్రపంచకప్ ఉత్కంఠభరితంగా సాగుతోంది. ఈ టోర్నమెంట్లో లీగ్ దశలో మ్యాచ్లు పూర్తి కాగా.. శనివారం నుంచి సూపర్-8 మ్యాచ్లు ప్రారంభమయ్యాయి. పాకిస్థాన్, న్యూజిలాండ్ మధ్య జరిగాల్సిన తొలి సూపర్-8 మ్యాచ్ వర్షం కారణంగా రద్దైంది. అయితే సూపర్-8లో ఆదివారం ఇంగ్లండ్, శ్రీలంకతో తలపడనుంది. అయితే ఈ మ్యాచ్కి ముందు ఇంగ్లండ్కి ఊహించని షాక్ తగిలింది. జట్టు ఆల్రౌండర్ జేకబ్ బేతెల్ ఈ మ్యాచ్కి దూరమయ్యే అవకాశాలు ఉన్నాయి. గ్రూప్ దశలో వెస్టిండీస్తో జరిగిన మ్యాచ్లో బేతెల్ గాయపడ్డాడు. ఎడమ చేతి ఉంగరం వేలికి గాయం కావడంతో వేళ్లకు బ్యాండ్ ఎయిడ్ వేసుకోవాల్సి వచ్చింది. అయితే ఐసిసి నిబంధనల ప్రకారం బౌలర్ చేతి ఏదైన రక్షణ ధరించి మైదానంలో వెళ్లాలంటే.. ముందుగా అంపైర్లు అందుకు అనుమతి ఇవ్వాలి. ఒకవేళ బేతెల్ని అనుమతించపోతే.. ఇంగ్లండ్ జట్టుకు అది తీరని లోటే అని విశ్లేషకులు అంటున్నారు.
pollution |కమ్మేస్తున్న కాలుష్యం
pollution | కమ్మేస్తున్న కాలుష్యం pollution |చౌటుప్పల్, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి
Nandyal Tribute: ఉయ్యాలవాడ ఘన నివాళి Andhra Prabha News
Nandyal Tribute : ఉయ్యాలవాడ ఘన నివాళి Andhra Prabha News కలెక్టరేట్లోడీఆర్ఓ
భారత్ లో అతిపెద్ద ఎఐ సదస్సు నిర్వహించాం: మోడీ
ఢిల్లీ: భారత్ సామర్థ్యాలకు ప్రపంచం సాక్షిగా నిలిచిందని ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. ఎఐ సదస్సు నిర్వహణ టర్నింగ్ పాయింట్ గా నిలుస్తుందని అన్నారు. మన్ కీ బాత్ లో ఆయన ప్రసంగించారు. భారత్ లో అతిపెద్ద ఎఐ సదస్సు నిర్వహించామని, ఎఐ సదస్సుకు ప్రపంచ నేతలు హాజరయ్యారని తెలియజేశారు. ఎఐ ఇండియా ఆవిష్కర్తలను మోడీ అభినందించారు. డిజిటల్ అరెస్టు మోసాలపై అప్రమత్తం చేశారు. అతిచిన్న వయసులో అవయవదానం చేసిన కేరళ చిన్నారి కుటుంబాన్ని అభినందించారు. బియ్యం ఉత్పత్తి చేస్తున్న అతిపెద్ద దేశం భారత్ అని.. టి20 ప్రపంచకప్ లో ఇదే విషయం స్పష్టమౌతుందని, భారత సంతతి ఆటగాళ్లు తమ దేశాలకు గర్వకారణంగా నిలుస్తున్నారని ప్రశంసించారు. ఎఐ సహాయంతో పురాతన గ్రంథాలు, జ్ఞానాన్ని పరిరక్షిస్తున్నామని, గ్రంథాల పరిరక్షణ చూసి ప్రపంచ నేతలు ఆశ్చర్యపోయారని అన్నారు. ఎఐ ద్వారా రైతులకు 24 గంటల పాటు సహాయం అందిస్తున్నామని, ఎఐ ద్వారా జంతువులకు చికిత్స ప్రపంచ నేతలను ఆశ్చర్యపరిచిందని, సమాజం సంక్షేమం కోసం పనిచేసినవారు ప్రజల హృదయాల్లో నిలుస్తారని మోడీ పేర్కొన్నారు.
మహా సమ్మేళనానికి పూర్వ విద్యార్థులు
ఊట్కూర్, ఆంధ్రప్రభ : మహబూబ్ నగర్ లోని బృందావన్ గార్డెన్ లో సరస్వతి
అక్రమంగా తరలిస్తున్న 320 తాబేళ్లు స్వాధీనం #CrimeNews #ForestOfficials #TurtleSmuggling #Konaseema
TDP OFFICE : కృష్ణాజిల్లా టీడీపీ ఆఫీస్ శంకుస్థాపన Andhra Prabha News
TDP OFFICE : కృష్ణాజిల్లా టీడీపీ ఆఫీస్ శంకుస్థాపన Andhra Prabha News
వాహనాల తనిఖీలు ఆంధ్రప్రభ, గుడిహత్నూర్ : గుడిహత్నూర్ మండల కేంద్రంలోని స్థానిక ఎక్స్
శరద్ పవార్కి అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు
నేషలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎస్పి) అధినేత శరద్ పవార్ అస్వస్థతకు గురయ్యారు. ఆయన్ను పుణెలోని రుభీ హాల్ ఆస్పత్రికి తరలించినట్లు సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. తీవ్రమైన దగ్గు, గొంతు ఇన్ఫెక్షన్తో ఇటీవల ఆసుపత్రిలో చేసిన శరద్ పవార్ను వారం క్రితం ఇంటికి తీసుకొచ్చారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం క్షీణించడంతో మళ్లీ ఆస్పత్రిలో చేర్చినట్లు తెలుస్తోంది. ఆయన డీహైడ్రేషన్తో బాధపడుతున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఆయన వైద్యుల పర్యవేక్షణలో ఉణ్నారు. శరద్ పవార్ ఆరోగ్య పరిస్థితి గురించి వివరాలు తెలియాల్సి ఉంది. కొన్ని రోజులుగా పవార్ అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నారని.. ఆయన కుమార్తె, ఎంపి సుప్రియా సూలే తెలిపారు.
మావోయిస్టు అగ్రనేత లొంగుబాటు మంథని,ఆంధ్రప్రభ : మంథని మండలం శాస్త్రులపల్లి గ్రామానికి చెందిన
కరీమాబాద్, ఆంధ్రప్రభ : వరంగల్ నగరంలోని 34 డివిజన్ శివనగర్లోని శ్రీ శివ
చిత్తూరులో టిడిపి నూతన భవనానికి భూమిపూజ
చిత్తూరులో టిడిపి నూతన భవనానికి భూమిపూజ మంత్రి రాం ప్రసాద్ రెడ్డి చేతుల
కామారెడ్డిలో అగ్నికి ఆజ్యం పోసింది కాంగ్రెస్సే: బండి
హైదరాబాద్: తెలంగాణలో రౌడీ రాజ్యం నడుస్తోందని కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ తెలిపారు. ప్రశ్నిస్తే కాంగ్రెస్ నేతలు దాడులు చేస్తున్నారని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ లో ఎమర్జెన్సీ రోజులు ప్రారంభమయ్యాయని, ఎమ్ఐఎమ్, కాంగ్రెస్ కలిసి అరచకాలు సృష్టిస్తున్నాయని విమర్శించారు. ఎమ్ఎల్ ఎ వెంకటరమణా రెడ్డి ఇంటిపై దాడి చేయడం అమానుషం అని.. ఆత్మ రక్షణకు అడ్డుకుంటే దాడి చేశారని చెప్పడం సిగ్గుచేటు అని బండి సంజయ్ మండిపడ్డారు. ఎమ్ఐఎమ్ ను కాపాడడానికి కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని, కామారెడ్డిలో అగ్నికి ఆజ్యం పోసింది కాంగ్రెస్సే అని ధ్వజమెత్తారు. బాన్సువాడలో 70 మందిని అరెస్టు చేయడం అక్రమం అని అన్నారు. రాళ్లదాడి స్పష్టంగా కన్పిస్తున్నా చర్యలేవి? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ అరాచకాలను అడ్డుకోవడానికి కార్యకర్తలు సిద్ధంకండి అని బండి సంజయ్ పిలుపునిచ్చారు.
ఆయన మహనీయుడు అందరికీ సమాన హక్కులు ఇచ్చాడుఅన్ని వర్గాలకు ఆయన సేవలు అమూల్యంమొవ్వలో
నగరంలో మోగుతున్న పెళ్లి బాజాలు #Hyderabad #WeddingSeason #Shubhamuhurtham #MarriageRush
ఫిల్మ్ఫేర్ అవార్డులు.. 5 అవార్డులు కొల్లగొట్టిన ‘పుష్ప-2’..
చలనచిత్ర రంగంలో అద్భుతంగా ప్రజలను అలరించిన వారిని ప్రొత్సహిస్తూ.. ప్రతీ ఏటా ఇచ్చే ఫిల్మ్ఫేర్ అవార్డుల ప్రధానోత్సవం శనివారం అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమానికి సినీ రంగానికి చెందిన చాలా మంది ప్రముఖలు హాజరయ్యారు. ఇందులో భాగంగా ‘పుష్ప-2’ చిత్రానికిగాను అల్లు అర్జున్ ఉత్తమ నటుడి అవార్డును సొంతం చేసుకున్నారు ‘35-చిన్న కథ కాదు’ చిత్రానికి గాను నివేదా థామస్ ఉత్తమ నటి అవార్డు గెలుచుకుంది. ఇక సుకుమార్ దర్శకత్వం వహించిన ‘పుష్ప-2’ సినిమాకు ఐదు అవార్డులు వచ్చాయి. ఫిల్మ్ఫేర్ అవార్డులు : ఉత్తమ చిత్రం : పుష్ప-2 ఉత్తమ దర్శకుడు : సుకుమార్ (పుష్ప-2) ఉత్తమ మ్యూజిక్ ఆల్బమ్ : పుష్ప-2 ఉత్తమ సహాయ నటుడు: అమితాబ్ బచ్చన్ (కల్కి 2898ఎడి) ఉత్తమ సహాయ నటి: అంజలి (గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి) ఉత్తమ పరిచయ నటుడు: సందీప్ సరోజ్ (కమిటీ కుర్రోళ్లు) ఉత్తమ పరిచయ నటి: నయన్ సారిక (గం గం గణేశా) ఉత్తమ పరిచయ దర్శకుడు: యద వంశీ (కమిటీ కుర్రోళ్లు) ఉత్తమ సాహిత్యం: చుట్టమల్లె చుట్టేస్తోంది (దేవర), రచయిత రామ జోగయ్య శాస్త్రి ఉత్తమ గాయకుడు: శ్రీ కృష్ణ (కుర్చీ మడతపెట్టి, గుంటూరు కారం) ఉత్తమ గాయని: శిల్పా రావు (చుట్టమల్లె) బెస్ట్ ప్రొడక్షన్ డిజైన్: నితిన్ జిహానీ (కల్కి 2898 ఎడి), రామకృష్ణ-మోనిక (పుష్ప-2) బెస్ట్ కొరియోగ్రాఫీ: శేఖర్ మాస్టర్ (కుర్చీ మడతపెట్టి) ఉత్తమ చిత్రం (క్రిటిక్స్): లక్కీ భాస్కర్ ఉత్తమ నటుడు (క్రిటిక్స్): తేజ సజ్జా ఉత్తమ నటి (క్రిటిక్స్): కాజల్ అగర్వాల్ (సత్యభామ)
రజకులపై దాడులు సహించం బీసీ సంక్షేమ సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి పంతకాని
కోడిపెట్టను ఎరవేసి.. పుంజు చోరీ! #Julurupadu #Jethyatanda #BhadradriKothagudem #RoosterTheft
archery |ఆర్చరీలో నిహారిక ప్రతిభ
వెండి పతకం సాధించిన అల్లంపల్లి గురుకుల విద్యార్థిని కడెం, ఆంధ్రప్రభ : నిర్మల్
మూసీ సుందరీకరణపై కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒక పాలసీ లేదు: హరీష్ రావు
హైదరాబాద్: భూములను ఈ ప్రభుత్వం గుంజుకుంటోందని బిఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. కాంగ్రెస్ కు రియల్ ఎస్టేట్ వ్యాపారమే తెలుసు అని అన్నారు. మూసీ బాధితులను హరీష్ రావు పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈ హిల్ట్ పాలసీ పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుందని విమర్శించారు. హైదరాబాద్ లో ఒక్క ఇళ్లు కట్టినరా? అని ప్రశ్నించారు. బిఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు మూసీలోకి మురుగు నీరు రాకుండా రూ.3,800 కోట్లతో 38 ఎస్ టిపిలు నిర్మించామని, కాళేశ్వరం ప్రాజెక్టు నుండి గోదావరి నీళ్లను మూసీలో కలిపేందుకు ప్రణాళికలు తయారు చేసామని హరీష్ రావు పేర్కొన్నారు. మీరు దాన్ని కొనసాగించకుండా, మూసీ అభివృద్ధి పేరిట ఇండ్లు కూల్చడం దేనికి? అని ప్రశ్నించారు. నువ్వు కట్టే బాపూ ఘాట్ను ఆరాధించే వాళ్ళు ఉండాలి తప్పా.. బాపూ ఘాట్ నిర్మాణం పేరిట బాధితులు ఉండకూడదని సూచించారు. అహింసా వాది మన జాతిపిత మహాత్మ గాంధీ గారి విగ్రహం పెట్టడానికి సిఎం రేవంత్ రెడ్డి హింసా మార్గాన్ని ఎంచుకుంటున్నాడని, మధ్యతరగతి వాళ్లకు ఇళ్లు అంటే కలని.. నీకేంది జూబ్లీహిల్స్ ప్యాలెస్లో బాగానే ఉన్నావు, ఇంకో 100 కోట్లతో ఇంకో ప్యాలెస్ కూడా కట్టుకుంటావని, మరి ఈ మధ్య తరగతి ప్రజల పరిస్థితి ఏంటి? అని నిలదీశారు. మూసీ సుందరీకరణపై కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒక పాలసీ లేదని, మూసీ సుందరీకరణను బిఆర్ఎస్ వ్యతిరేకించడం లేదని అన్నారు. మూసీ మురికి పారద్రోలడానికి చర్యలు తీసుకుంటే మద్దతిస్తామని, మూసీ పేరుతో పేదలకు అన్యాయం చేస్తామంటే ఊరుకోమని హెచ్చరించారు. మూసీ బాధితులకు బిఆర్ఎస్ అండగా ఉంటుందని హరీష్ రావు భరోసా ఇచ్చారు.
super 8 |గట్టిగా కొట్టాల్సిందే..
super 8 |గట్టిగా కొట్టాల్సిందే.. super 8 |ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ :
AP Government Suspends Four Police Officers in Ananta Babu Case
The Andhra Pradesh government has taken decisive action in the sensational murder case of driver Subrahmanyam. Four police officers have been suspended following strong observations made by the Supreme Court regarding lapses in the investigation. The court had expressed serious concern over alleged collusion and procedural failures during the probe. The case relates to the […] The post AP Government Suspends Four Police Officers in Ananta Babu Case appeared first on Telugu360 .
మొదటి వీడియోతోనే ఇన్ ఫ్లు యెన్సర్ #RohitZinjurke #YouTubeStar #InfluencerLife #Zero9 #CreatorsUnited
Vijayawada |ఇంద్రకీలాద్రి పై శాస్త్రోక్తంగా సూర్యోపాసన పూజ..
Vijayawada | ఇంద్రకీలాద్రి పై శాస్త్రోక్తంగా సూర్యోపాసన పూజ.. Vijayawada, ఇంద్రకీలాద్రి, ఆంధ్రప్రభ
Municipal |నూతన పాలకవర్గం రేపు బాధ్యతల స్వీకరణ..
Municipal | నూతన పాలకవర్గం రేపు బాధ్యతల స్వీకరణ.. Municipal, మోత్కూర్, ఆంధ్రప్రభ
లడ్డూ కల్తీపై వన్ మ్యాన్ కమిటీపై సుప్రీంకోర్టుకు
లడ్డూ కల్తీపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఏకసభ్య కమిటీపై సుప్రీంకోర్టును ఆశ్రయించారు
మావోయిస్టు పార్టీకి భారీ ఎదురుదెబ్బ.. అగ్రనేత లొంగుబాటు
ఆసిఫాబాద్: కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ కగార్లో భాగంగా ఇప్పటికే చాలా మంది మావోయిస్టులు లొంగిపోయారు. పలువురు భద్రతా బలగాలతో జరిగిన ఎన్కౌంటర్లో ప్రాణాలు విడిచారు. అయితే ఆపరేషన్ కగార్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. మావోయిస్టు పార్టీ అగ్రనేత దేవ్జీ అలియాస్ తిప్పిరి తిరుపతి లొంగిపోయారు. దేవ్జీ ప్రస్తుతం కేంద్ర మావోయిస్టు పార్టీ కార్యదర్శిగా ఉన్నారు. దేవ్జీతో పాటు మరో సీనియర్ నేత రాజిరెడ్డితో పాటు మరో 16 మంది మావోలు.. ఆదివారం ఆసిఫాబాద్ అడవుల్లో తెలంగాణ ఎస్ఐబి ఎదుట లొంగిపోయారు. గతేడాది జరిగిన ఎన్కౌంటర్లో నంబాల కేశవరావు మరణించారు. ఆ తర్వాత మావోయిస్టు పార్టీకి దేవీజీ సారథ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే.
టాప్ మావోయిస్టు దేవ్జీ సరెండర్ #Devji #CPI_Maoist #TelanganaPolice #Mulugu #OperationKagar
Nalgonda |బ్రహ్మోత్సవాల్లో సినీ జానపద గేయాలు సందడి..
Nalgonda | బ్రహ్మోత్సవాల్లో సినీ జానపద గేయాలు సందడి.. Nalgonda, గట్టుప్పల, ఆంధ్రప్రభ
Hyderabad |చార్మినార్ వద్ద స్వచ్ఛ సర్వేక్షణ్ ప్రచారం..
Hyderabad | చార్మినార్ వద్ద స్వచ్ఛ సర్వేక్షణ్ ప్రచారం.. Hyderabad సిటీ బ్యూరో,
NTR wraps up Jordan Schedule of Dragon
Young Tiger NTR and the team of Dragon are working in Jordan and some crucial episodes from the film are canned from the past two weeks. NTR along with Prashanth Neel and the team of Dragon have completed the schedule on time and they returned back to Hyderabad this morning. The next schedule of the […] The post NTR wraps up Jordan Schedule of Dragon appeared first on Telugu360 .
Allu Aravind to Host a Grand Bash
Mega Producer Allu Aravind’s younger son Allu Sirish is all set to get married on March 4th and the wedding would be restricted to close family members and friends. Allu Sirsh along with his brothers Allu Bobby and Allu Arjun have celebrated the occasion in Dubai recently along with friends. Now, Allu Aravind will host […] The post Allu Aravind to Host a Grand Bash appeared first on Telugu360 .
TG |ఆ విషయంలో.. రైతులు తగు జాగ్రత్తలు తీసుకోవాలి..
TG | ఆ విషయంలో.. రైతులు తగు జాగ్రత్తలు తీసుకోవాలి.. TG, హసన్
Tirumala |శ్రీవారి సన్నిధిలో చింతల వెంకటేశ్వర్ రెడ్డి..
Tirumala | శ్రీవారి సన్నిధిలో చింతల వెంకటేశ్వర్ రెడ్డి.. Tirumala, చౌటుప్పల్, ఆంధ్రప్రభ
మానవ చరిత్రలో పేదరికం ఇప్పటివరకు కేవలం సామాజిక, ఆర్థిక సమస్యగానే పరిమితమైంది. కానీ, ’వంశవాహిక సవరణ’ వంటి సాంకేతికతలు అందుబాటులోకి వస్తున్న వేళ.. అసమానతలు సరికొత్త ’జీవశాస్త్ర’ రూపం దాల్చవచ్చన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఒకప్పుడు ఆస్తులు, సంపద మాత్రమే వారసత్వంగా అం దేవి, కానీ రేపు సంపన్నులు తమ సంతానం కోసం కృత్రిమంగా మేధస్సును, ఆరోగ్య లక్షణాలను ’కొనుగోలు’ చేసే స్థాయికి చేరితే, అవకాశాల సమానత్వం అనేది ఒక అందమైన భ్రమగా మిగిలిపోతుంది. అయితే, మేధస్సు అనేది కేవలం వంశవాహికల వల్ల మాత్రమే సిద్ధించదు. వ్యక్తి పెరిగే వాతావరణం, పోషణ, నాణ్యమైన విద్య, సామాజిక పరిస్థితులే అసలైన మేధో వికాసానికి గీటురాళ్లు. విజ్ఞానశాస్త్రం విచక్షణ కోల్పోకుండా, సాంకేతికతను మానవత్వపు పరిధుల్లోనే నియంత్రించాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. మేధస్సు మార్కెట్ సరుకుగా మారకముందే మేల్కోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వంశవాహిక సవరణ రంగంలో విప్లవాత్మక పరిశోధనలు చేసినందుకు గాను శాస్త్రవేత్తలు ఇమ్మాన్యుయేల్ చార్పెంటియర్, జెన్నిఫర్ డౌడ్నాలకు రసాయన శాస్త్రంలో నోబెల్ బహుమతి లభించింది. జీవకణాల్లోని వంశవాహిక భాగాలను అత్యంత ఖచ్చితత్వంతో సవరించే ’క్రిస్పర్’ విధానాన్ని వీరు పరిచయం చేశారు. ఈ ఆవిష్కరణ ప్రధానంగా జన్యుపరమైన వ్యాధులను నయం చేయడానికి ఉద్దేశించబడినప్పటికీ, దీని ద్వారా ’రూపకల్పన శిశువులను’ (డిజైనర్ బేబీస్) సృష్టించవచ్చనే చర్చలు తలెత్తాయి. అయితే, మేధస్సు లేదా వ్యక్తిత్వ లక్షణాలను కృత్రిమంగా మార్చాలనేది నైతికంగా, చట్టపరంగా ఆమోదయోగ్యం కావని అంతర్జాతీయ శాస్త్ర సమాజం స్పష్టం చేసింది. 2018లో చైనా శాస్త్రవేత్త హీ జియాన్కుయ్ వంశవాహిక సవరణ ద్వారా శిశువులను సృష్టించడం ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపింది. అంతర్జాతీయ నైతిక విలువలను ఉల్లంఘించినందుకు ఆయన కఠిన కారాగార శిక్షకు గురయ్యారు. ఈ ఉదంతం విజ్ఞానశాస్త్రం ప్రకృతి సిద్ధమైన వైవిధ్యాన్ని దెబ్బతీయకూడదనే బలమైన హెచ్చరికను ఇచ్చిం ది. ఏకరీతి జన్యు లక్షణాలున్న సమాజం భవిష్యత్తులో కొత్త వ్యాధులకు లేదా పర్యావరణ మార్పులకు సులభంగా చితికిపోయే ప్రమా దం ఉంది. ఈ నేపథ్యంలో, భారతదేశం ’సహాయక పునరుత్పత్తి సాం కేతికత (నియంత్రణ) చట్టం, 2021’ ద్వారా మానవ పిండాలపై అనధికారిక జన్యు ప్రయోగాలను శిక్షార్హమైన నేరంగా పరిగణిస్తోంది. ప్రతి వ్యక్తి సహజ జన్యు హక్కులను కాపాడటం ప్రభుత్వాల బాధ్యత. శాస్త్రీయ పరిశోధనలు వ్యాధి నివారణ, ఆరోగ్య రక్షణ వంటి మానవహిత లక్ష్యాలకే పరిమితమైనప్పుడే సమాజానికి మేలు జరుగుతుంది. ఒకవేళ వంశవాహిక సాంకేతికతలు భవిష్యత్తులో కేవలం ధనిక వర్గాలకు మాత్రమే అందుబాటులోకి వస్తే, ఆరోగ్య పరంగా కొత్త అసమానతలు పెరగవచ్చు. అయితే మేధస్సు పూర్తిగా వంశవాహికల వల్లనే నిర్ణయించబడుతుందనే భావన శాస్త్రీయంగా సరైంది కాదు. పోషణ, పాఠశాల విద్య, కుటుంబ మద్దతు, సామాజిక వనరులు మేధస్సు అభివృద్ధిలో ప్రధాన పాత్ర పోషిస్తాయి. కాబట్టి పేదరికాన్ని వంశవాహిక శాపంగా చూడటం తప్పు. సమాన విద్యా అవకాశాలు, నాణ్యమైన ఆరోగ్య సేవలు, సామాజిక న్యాయం ద్వారానే నిజమైన అభివృద్ధి సాధ్యమవుతుంది. మేధస్సు అనేది కేవలం వంశవాహికల్లో నిక్షిప్తమైన సమాచారం కాదు, అది వ్యక్తి పెరిగే వాతావరణం, పడే కష్టం, పొందే సంస్కారం, విద్యా విలువల కలయిక. రాజ్యాంగం కల్పించిన సమాన అవకాశాలను క్షేత్రస్థాయిలో అమలు చేసినప్పుడే ప్రతి బిడ్డ తన ప్రతిభను నిరూపించగలడు. ‘డబ్బున్న వాడికే తెలివైన బిడ్డ‘ అనే భావన కేవలం ఒక ఊహాజనిత ప్రశ్నగా మిగిలిపోవాలి తప్ప, అది సామాజిక వాస్తవం కాకూడదు. విజ్ఞాన శాస్త్రం అందించే సాంకేతికత మనుషుల మధ్య అంతరాలను పెంచకూడదు; ఉన్న అంతరాలను తొలగించి అందరికీ సమానత్వాన్ని అందించే వారధిగా మారాలి. మానవత్వాన్ని మించిన మేధస్సు, నైతికతను మించిన విజ్ఞానం లేదని చాటిచెప్పాల్సిన సమయం ఆసన్నమైంది. - ఫిరోజ్ ఖాన్, జర్నలిస్ట్ 96404 66464
AGRO SHOW |శిక్షణలో ఉట్నూర్ రైతులు..
AGRO SHOW | శిక్షణలో ఉట్నూర్ రైతులు.. AGRO SHOW, ఉట్నూర్, ఆంధ్రప్రభ
India vs South Africa : భారత్ - దక్షిణాఫ్రికాల మధ్య నేడు భీకర పోరు..పిచ్ రిపోర్ట్ ఏంటంటే?
భారత్ - దక్షిణాఫ్రికాల మధ్య నేడు భీకర పోరు జరగనుంది
Sri Lakshmi Venkateswaraswamy |విగ్రహ ప్రతిష్ట ఉత్సవాలు..
Sri Lakshmi Venkateswaraswamy | విగ్రహ ప్రతిష్ట ఉత్సవాలు.. Sri Lakshmi Venkateswaraswamy,
Let the Investigation Conclude: Why Ram Mohan Naidu Should Not Be Politically Targeted
The growing demand for the resignation of K. Ram Mohan Naidu reflects a troubling trend in contemporary politics. Tragic incidents understandably trigger emotion and public concern. However, governance cannot be conducted on the basis of outrage alone, nor can individual accountability be assigned in the absence of verified findings. Ram Mohan Naidu, among the youngest […] The post Let the Investigation Conclude: Why Ram Mohan Naidu Should Not Be Politically Targeted appeared first on Telugu360 .
Chandrababu : నేడు గుంటూరు జిల్లాకు చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు గుంటూరులో పర్యటించనున్నారు.
ఆస్ట్రేలియాలో టీ20 సిరీస్ నెగ్గిన భారత్ మెరిసిన స్మృతి, శ్రేయాంక, శ్రీచరణి #IndiaWomen #T20Series
Weather Report : ఈ జిల్లాల్లోనే వానలు.. మిగిలిన చోట్ల ఎండలు
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు వాతావరణ శాఖ కీలక అప్ డేట్ ఇచ్చింది
Sujana foundation |మొబైల్ మెడికల్ క్యాంపుకు అనూహ్య స్పందన..
Sujana foundation | మొబైల్ మెడికల్ క్యాంపుకు అనూహ్య స్పందన.. Sujana foundation,
సిద్ధిపేటలో..లారీని ఢీకొన్న ఆర్టిసి బస్సు
హైదరాబాద్: సిద్ధిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ ఔటర్ రింగ్ రోడ్ పై రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ వెళ్తున్న లారీని వెనుక నుంచి అదుపు తప్పి ఆర్టిసి బస్సు ఢీకొంది. ఈ బస్సు కరీంనగర్ కు డిపోకు చెందిన బస్సు. డ్రైవర్ కు గాయాలయ్యాయి. క్షతగాత్రుడిని ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని..సహాయక చర్యలు చేపట్టారు. రహదారిపై ట్రాఫిక్ జామ్ ఏర్పడడంతో క్రేన్ సహాయంతో వాహనాలను పక్కకు తొలగించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.
Revanth Reddy : నేడు ములుగు జిల్లాకు రేవంత్ రెడ్డి
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు ములుగు జిల్లాలో పర్యటించనున్నారు
T20 World Cup : నేడు భారత్ - దక్షిణాఫ్రికా మధ్య మ్యాచ్
నేడు భారత్ - దక్షిణాఫ్రికా మధ్య సూపర్ 8 లో మ్యాచ్ జరగనుంది
Gold Prices Today : షాక్ ల మీద షాక్ లు ఇస్తున్న పసిడి.. ధర ఎంతో తెలుసా?
బంగారం ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. వెండి కూడా బంగారంతో పాటు పరుగులు పెడుతుంది
అందరికీ దూరమై… బొమ్మకు దగ్గరైన కోతి పిల్ల #Japan #IchikawaZoo #BabyMonkey #ViralVideo
Tirumala : తిరుమలలో హెవీ రష్... దర్శనం సమయం ఎంతో తెలిస్తే?
తిరుమలలో భక్తుల రద్దీ నేడు ఎక్కువగా ఉంది
Andhra Pradesh : డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో కీలక పరిణామం
డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో నలుగురు పోలీస్ అధికారుల పై సస్పెన్షన్ వేటు పడింది
విద్యార్థులకు సర్కార్ గుడ్ న్యూస్.. ఇస్రోలోనే శిక్షణ
విద్యార్థులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఈ నెల 27 నుంచి ఇస్రో ‘యువికా’ రిజిస్ట్రేషన్లు ప్రారంభం కానున్నాయి
సతీష్ నీనసాం కథానాయకుడిగా ’కాంతార’ ఫేమ్ సప్తమి గౌడ హీరోయిన్గా నటిస్తున్న చిత్రం ‘ది రైజ్ ఆఫ్ అశోక’. కన్నడ, తెలుగు,తమిళ భాషలో ఏకకాలంలో రూపొందుతున్న ఈ చిత్రానికి వినోద్.వి.దుండలే దర్శకుడు. వృద్ది క్రియేషన్స్, సతీష్ పిక్చర్ హౌస్ పతాకంపై వర్ధన్ హరి, జైష్ణవి, సతీష్ నీనసాం సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని తెలుగులో కళాసృష్టి ఇంటర్నేషనల్ పతాకంపై రవిశంకర్ ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో పంపిణి చేస్తున్నారు. ఈ నెల 27న ఈ చిత్రం అన్ని భాషల్లో విడుదల కాబోతుంది. కాగా హైదరాబాద్లో జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా విచ్చేసిన కథానాయకుడు సత్యదేవ్ ఈ చిత్రం తెలుగు ట్రైలర్ను విడుదల చేశారు. ఈ సందర్భంగా సత్యదేవ్ మాట్లాడుతూ “కన్నడ సినిమాలు రూటెడ్గా ఉన్నా వాటికి తెలుగు ప్రేక్షకుల ఆదరణ ఉంటుంది. ది రైజ్ ఆఫ్ అశోక్ మంచి విజయాన్ని సాధించాలని కోరుకుంటున్నాను”అని అన్నారు. హీరో సతీష్ నీనసాం మాట్లాడుతూ “ఇది కేవలం మాస్ కమర్షియల్ సినిమానే కాదు. ఎంతో డిఫరెంట్ ఫిలిం”అని తెలిపారు. ఈ కార్యక్రమంలో సప్తమి గౌడ, రవిశంకర్ పాల్గొన్నారు.
Amaravathi : సీఆర్డీఏ సమావేశంలో కీలక నిర్ణయాలివే
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సీఆర్డీఏ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు
ప్రతి తల్లిదండ్రులు చూడాల్సిన చిత్రం
వర్సటైల్ పాత్రలతో అలరిస్తున్న వరలక్ష్మి శరత్ కుమార్ స్వీయ దర్శకత్వం లో, తన సోదరి పూజా శర త్ కుమార్ తో కలిసి దోస డైరీస్ బ్యానర్ పై నిర్మిస్తున్న చిత్రం’సరస్వతి’. హై-కాన్సెప్ట్ థ్రిల్లర్గా రూపొందుతున్న ఈ చిత్రంలో వరలక్ష్మి శరత్ కుమార్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. మార్చి 6న ఈ సినిమా థియేటర్స్ లో విడుదల కానుంది. డైరెక్టర్ గోపీచంద్ మలినేని సినిమా ట్రైలర్ ని లాంచ్ చేశారు. ఈ సందర్భంగా గోపీచంద్ మలినేని మాట్లాడుతూ ప్రతి తల్లిదండ్రులు చూడాల్సిన మంచి సినిమా ఇదని తెలిపారు. డైరెక్టర్, హీరోయిన్ వరలక్ష్మి శరత్ కుమార్ మాట్లాడుతూ “ఈ సినిమా ఫిమేల్ కంటెంట్ అని మరీ సందేశాత్మకంగా ఉండదు. చాలా థ్రిల్లింగ్ గా ఉంటుంది. సినిమా చాలా అద్భుతంగా వచ్చింది”అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నిర్మాత బన్నీ బాస్, ఈటీవీ బిజినెస్ హెడ్ సాయి కృష్ణ, నిర్మాత పూజా శరత్ కుమార్ పాల్గొన్నారు.
సంక్రాంతి బ్లాక్బస్టర్ ‘నారీ నారీ నడుమ మురారి’తో అలరించిన చార్మింగ్ స్టార్ శర్వా, ఇప్పుడు తొలిసారిగా యాక్షన్ స్పెషలిస్ట్ సంపత్ నందితో కలిసి ‘భోగి’ అనే భారీ పాన్- ఇండియన్ పీరియడ్ యాక్షన్ డ్రామా చేస్తున్నారు. శ్రీ సత్యసాయి ఆర్ట్ పతాకంపై కెకె రాధామోహన్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని లక్ష్మీ రాధామోహన్ సమర్పిస్తున్నారు. టీమ్ ఇప్పటికే ఒక షెడ్యూల్ను పూర్తి చేసింది. అందులో శర్వా, ఇతర నటీనటులతో కొన్ని టాకీ పార్ట్ చిత్రీకరించారు. ప్రస్తుతం హైదరాబాద్లో కొత్త షెడ్యూల్ ప్రారంభమైంది. ఈ కీలక షెడ్యూల్ కోసం ప్రత్యేకంగా భారీ సెట్ను నిర్మించారు. ఈ షెడ్యూల్లో రెండు భారీ యాక్షన్ ఎపిసోడ్లు ఉండగా, వాటికి ప్రముఖ స్టంట్ మాస్టర్ దిలీప్ సుబ్బరాయన్ కొరియోగ్రఫీ చేస్తున్నారు. ఈ భారీ షెడ్యూల్ పూర్తయ్యే వరకు శర్వా నాన్ స్టాప్ గా షూటింగ్లో పాల్గొననున్నారు. తన కెరీర్లోనే ప్రతిష్టాత్మక చిత్రంగా నిలుస్తున్న భోగిలో శర్వా పూర్తి కొత్త మేకోవర్తో కనిపించనున్నారు. అనుపమ పరమేశ్వరన్, డింపుల్ హయతి కథానాయికలుగా నటిస్తున్నారు. భోగి చిత్రం తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో పాన్- ఇండియా స్థాయిలో గ్రాండ్గా విడుదల కానుంది.
బయటకు కుర్చీల వ్యాపారం. లోపల మాత్రం మద్యం స్మగ్లింగ్ #Bihar #LiquorSmuggling #ViralVideo
Afghanistan : ఆప్ఘనిస్థాన్ సరిహద్దు వెంట పాకిస్థాన్ దాడులు.. టెన్షన్ టెన్షన్
ఆప్ఘనిస్థాన్ సరిహద్దు వెంట దాడులు జరిపినట్లు పాకిస్థాన్ ఆదివారం తెల్లవారుజామున వెల్లడించింది

31 C