SENSEX
NIFTY
GOLD
USD/INR

Weather

36    C
...

బైక్ పై రీల్స్ చేస్తూ యువతి మృతి

సోషల్ మీడియాలో ఫేమస్ అయ్యేందుకు రీల్స్ చేస్తూ కొందరు యువత తమ ప్రాణాలు పొగొట్టుకుంటున్నారు.తాజాగా ఓ యువతి బైక్ పై ప్రమాదకరంగా రీల్స్ చేస్తూ మృతి చెందింది. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ లో ఆదివారం తెల్లవారుజామున జాతీయ రహదారిపై చోటుచేసుకుంది. వివరాలలోకి వెళితే..పోలీసుల కథనం ప్రకారం.. గాజియాబాద్ కు చెందిన ఇక్రా అనే యువతి(19) , తన స్నేహితుడు హసీంతో కలిసి రీల్స్ చేసేందుకు జాతీయ రహదారి మీదకి వెళ్లారు. ఇక్రా స్పోర్ట్స్ బైక్ ను వేగంగా నడుపుతుండగా హసీం వెనుక కూర్చోని విడియో తీస్తున్నాడు. ఈ క్రమంలో బైక్ అదుపు తప్పి రహదారిపై ఉన్న డివైడర్ ను వేగంగా ఢీకొంది. ఈ ఘటనలో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఇది గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం మేరకు ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు గాయపడ్డ వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించగా చికిత్స పోందుతూ యువతి మృతి చెందింది. ఆమె స్నేహితుడి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు మృతదేహాంను కుటుంబసభ్యులకు అప్పగించి విచారణ ప్రారంభించారు.ప్రమాదానికి కారణం అతివేగం, నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడమేనని పోలీసులు తెలిపారు.

మన తెలంగాణ 14 Apr 2026 7:29 pm

మహిళల ఆర్థిక అభివృద్ధి దిశగా ప్రభుత్వం చేయూత

మహిళల ఆర్థిక అభివృద్ధి దిశగా ప్రభుత్వం చేయూత రాష్ట్ర కార్మిక ఉపాధి మంత్రి

ప్రభ న్యూస్ 14 Apr 2026 7:27 pm

IPL 2026: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న కోల్ కతా

ఐపిఎల్ ౨౦౨౬లో భాగంగా కోల్‌కతా నైట్ రైడర్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు తలపడుతున్నాయి. ఇరుజట్ల మధ్య మరికాసేపట్లో రసవత్తర పోరు ప్రారంభం కానుంది. టాస్ గెలిచిన కోల్ కతా జట్టు ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. ఈ మెగా టోర్నీలో కోల్ కతా ఇప్పటివరకు ఒక్క మ్యాచ్ గెలవలేదు. దీంతో ఈ మ్యాచ్ లో గెలిచి బోణి కొట్టాలని కెకెఆర్ పట్టుదలగా ఉంది. మరోవైపు, చెన్నై గత మ్యాచ్ లో గెలిచి జోరు మీద ఉంది. అదే జోరును ఈ మ్యాచ్ లోనూ కొనసాగించాలని చెన్నై భావిస్తోంది. జట్లు: కోల్‌కతా నైట్ రైడర్స్ (ప్లేయింగ్ XI): అజింక్యా రహానే(సి), కామెరాన్ గ్రీన్, అంగ్క్రిష్ రఘువంశీ(w), రోవ్‌మన్ పావెల్, రింకూ సింగ్, సునీల్ నరైన్, రమణదీప్ సింగ్, అనుకుల్ రాయ్, వరుణ్ చకరవర్తి, వైభవ్ అరోరా, కార్తీక్ త్యాగి చెన్నై సూపర్ కింగ్స్ (ప్లేయింగ్ XI): సంజు శాంసన్ (w), రుతురాజ్ గైక్వాడ్ (సి), ఆయుష్ మ్హత్రే, సర్ఫరాజ్ ఖాన్, శివమ్ దూబే, డెవాల్డ్ బ్రెవిస్, జామీ ఓవర్టన్, నూర్ అహ్మద్, అన్షుల్ కాంబోజ్, గుర్జప్నీత్ సింగ్, ఖలీల్ అహ్మద్

మన తెలంగాణ 14 Apr 2026 7:23 pm

అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రభుత్వం కృషి

అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రభుత్వం కృషి టీపీసీసీ ఉపాధ్యక్షురాలు ఝాన్సీ రెడ్డి తొర్రూరు,

ప్రభ న్యూస్ 14 Apr 2026 7:22 pm

రేషన్ బియ్యం, బెల్లం, పట్టిక పట్టివేత

రేషన్ బియ్యం, బెల్లం, పట్టిక పట్టివేత ముగ్గురు వ్యాపారులపై కేసు నమోదు.. జైనూర్,

ప్రభ న్యూస్ 14 Apr 2026 7:14 pm

విదేశాల్లో ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరి అరెస్టు

విదేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ నిరుద్యోగుల నుండి లక్షలాది రూపాయలు వసూలు చేసి మోసం చేస్తున్న ఇద్దరు వ్యక్తులను జూబ్లీహిల్స్ పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. మరో ఎనిమిది మంది నిందితులు పరారీలో ఉన్నారు. పోలీసుల కథనం ప్రకారం...లంక నిరుపమ, మామిడి అరుణ్ రాజ్ మరో ఎనిమిది మందితో కలిసి ప్రొఫెషనల్ ఓవర్సీస్ కన్సల్టెన్సీ పేరుతో సంస్థను ఏర్పాటు చేశారు. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నుంచి ఎలాంటి ఆర్‌ఎ లైసెన్స్ లేకున్నా, గ్రీస్, ఇటలీ, సెర్బియా వంటి దేశాల్లో ఉద్యోగాల పేరుతో డబ్బులు వసూలు చేశారు. సోషల్ మీడియాలో విస్కృతంగా ప్రచారం చేసుకున్న నిందితులు చాలా మందికి యూరప్ (గ్రీస్/రొమేనియా)లో వర్క్ వీసా ఇప్పిస్తామని నమ్మించి ఒక్కొక్కరి వద్ద నుంచి రూ.4లక్షల నుంచి రూ.5లక్షల వరు వసూలు చేశారు. డబ్బు తీసుకున్న తర్వాత నిరుద్యోగులకు నకిలీ ఆఫర్ లెటర్ ఇచ్చారు, వాటిని తీసుకున్న బాధితులు ఫోన్ చేసినా, మెసేజ్‌లు పెట్టినా నిందితులు స్పందించడంలేదు. దీంతో బాధితులు జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేసి నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. నిందితులు గతంలో ట్రివైయల్ చాప్టర్ పేరుతో గతంలో కెపిహెచ్‌బి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉద్యోగాల పేరుతో మోసం చేసినట్లు పోలీసుల దర్యాప్తులో బయటపడింది. విదేశాల్లో ఉద్యోగాల కోసం వెతుకుతున్న వారు ఈ మైగ్రేట్ పోర్టల్ ద్వారా ఏజెంట్ల వివరాలను సరిచూసుకోవాలని, నకిలీ ఆఫర్ లెటర్ల పట్ల జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచించారు.

మన తెలంగాణ 14 Apr 2026 7:09 pm

పునర్విభజనతో దక్షిణాదికి అన్యాయం..

పునర్విభజనతో దక్షిణాదికి అన్యాయం.. సంగారెడ్డి ప్ర‌తినిధి, ఆంధ్రప్ర‌భ : నియోజకవర్గాల పునర్విభజన విషయంలో

ప్రభ న్యూస్ 14 Apr 2026 6:53 pm

ఇస్లామాబాద్‌లో అమెరికా-ఇరాన్ రెండో విడత చర్చలకు సిద్ధం

 అమెరికా-ఇరాన్ మధ్య నిలిచిపోయిన చర్చలను మళ్లీ ప్రారంభించేందుకు పాకిస్థాన్ ఉన్నత స్థాయి ప్రయత్నాలు కొనసాగిస్తోంది. వచ్చే వారం ఇస్లామాబాద్‌లో రెండో విడత చర్చలు జరిగే అవకాశం ఉందని మంగళవారం మీడియా నివేదిక వెల్లడించింది. ఏప్రిల్ 21తో ముగియనున్న రెండు వారాల కాలపరిమితి ఉన్న కాల్పుల విరమణకు ముందు ఈ చర్చలు మళ్లీ జరగవచ్చని ‘ఎక్స్‌ప్రెస్ ట్రిబ్యూన్’ పత్రిక ఉన్నత వర్గాల వర్గాలను ఉటంకిస్తూ పేర్కొంది. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ ప్రధాని షెబాజ్ షరీఫ్, ఉప ప్రధాని ఇషాక్ దార్, సైన్యాధిపతి అసీం మునీర్ తీవ్రంగా కృషి చేస్తున్నట్లు సమాచారం. గల్ఫ్ ప్రాంతంలో కొనసాగుతున్న యుద్ధ పరిస్థితులను ముగించే దిశగా ఈ చర్చలు కీలకమయ్యే అవకాశముందని అంచనా. ఇస్లామాబాద్‌లో ఇటీవల జరిగిన ఉన్నత స్థాయి సమావేశాల్లో, 47 సంవత్సరాల తర్వాత ప్రత్యక్ష చర్చలు ప్రారంభించిన అమెరికా-ఇరాన్ నేతల తదుపరి భేటీకి సిద్ధం కావాలని సంకేతాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. కొన్ని వర్గాల ప్రకారం, ఈ రెండో విడత చర్చలు గురువారం జరగవచ్చని సమాచారం. అయితే అదే రోజున ప్రధాని షెబాజ్ సౌదీ అరేబియా పర్యటనకు వెళ్లనుండటం గమనార్హం. ఆయన తక్కువ కాలపరిమితి పర్యటనలో సౌదీ అరేబియా, టర్కీ దేశాలను సందర్శించనున్నారు. ఫిబ్రవరి 28న ప్రారంభమైన పశ్చిమ ఆసియా ఉద్రిక్తతలు దాదాపు ఆరు వారాలుగా కొనసాగుతున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన గడువు ముగియడానికి కొన్ని గంటల ముందు, ఏప్రిల్ 8న ఇరువైపులా రెండు వారాల కాల్పుల విరమణకు అంగీకరించినట్లు షెబాజ్ ప్రకటించారు. ఏప్రిల్ 11న అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ నేతృత్వంలోని ప్రతినిధి బృందం, ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్-బాఘేర్ ఘాలిబాఫ్ నేతృత్వంలోని బృందం ఇస్లామాబాద్‌లో దీర్ఘకాలిక సమావేశం నిర్వహించాయి. అయితే ఆ చర్చలు తుది ఒప్పందానికి దారితీయలేదు.ఇదిలా ఉండగా, సోమవారం అత్యవసర కేబినెట్ సమావేశానికి అధ్యక్షత వహించిన షెబాజ్, ప్రాంతీయ శాంతి సాధనలో పాకిస్థాన్ కీలక పాత్ర పోషిస్తుందని పునరుద్ఘాటించారు. అమెరికా-ఇరాన్ మధ్య జరిగిన తాజా ప్రత్యక్ష చర్చలు సానుకూల ఫలితాలు ఇస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. చర్చల్లో జరిగిన పురోగతిపై సంతృప్తి వ్యక్తం చేసిన ఆయన, నిర్మాణాత్మక ఫలితాలపై పాకిస్థాన్ విశ్వాసం ఉంచిందని తెలిపారు. ఇస్లామాబాద్‌లో జరిగిన చర్చలు యుద్ధ మేఘాలను తొలగించి శాంతికి మార్గం సుగమం చేశాయని ప్రధాని అన్నారు. అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితి మధ్య ఇది ముఖ్యమైన పరిణామమని పేర్కొన్నారు. చరిత్రలో ఒస్లో, జెనీవా, గుడ్ ఫ్రైడే వంటి ముఖ్యమైన ఒప్పందాలు అమలులోకి రావడానికి సంవత్సరాలు పట్టినప్పటికీ, ప్రత్యర్థులైన రెండు దేశాల మధ్య సంభాషణకు పాకిస్థాన్ ప్రయత్నాలు దారితీశాయని ఆయన వివరించారు. ఇక, సోమవారం కేంద్ర కేబినెట్ ఏకగ్రీవంగా తీర్మానం ఆమోదించి, రెండు దేశాలను చర్చల బల్లపైకి తీసుకువచ్చిన దేశ నాయకత్వానికి అభినందనలు తెలిపింది. ఈ నిజాయితీ ప్రయత్నాలు ప్రపంచవ్యాప్తంగా శాశ్వత శాంతికి దారితీస్తాయని ఆశాభావం వ్యక్తం చేసింది.

మన తెలంగాణ 14 Apr 2026 6:52 pm

అంబేద్కర్ ఆశయాల సాధనకు కట్టుబాటు…

అంబేద్కర్ ఆశయాల సాధనకు కట్టుబాటు… గుడిసె కృష్ణమ్మ పిలుపు..జిల్లా వ్యాప్తంగా ఘనంగా జయంతి

ప్రభ న్యూస్ 14 Apr 2026 6:47 pm

అంబేద్కర్ థీమాటిక్ మ్యూజియం బ్రోచర్ ,ప్రివ్యూ వీడియో ఆవిష్కరణ

 డా. బి.ఆర్. అంబేద్కర్ జయంతి సందర్భంగా, ఎన్‌టిఆర్ మార్గ్‌లోని డా. బి.ఆర్. అంబేద్కర్ విగ్రహం, మ్యూజియం వద్ద మంగళవారం ఘనంగా నిర్వహించిన స్మారక కార్యక్రమంలో అంబేద్కర్ జీవితం, ఆయన చిరస్థాయిగా నిలిచిన వారసత్వాన్ని ఉప ముఖ్య మంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు, ప్రముఖులు స్మరించుకున్నారు. ఈ సందర్భంగా త్వరలో ప్రారంభం కానున్న డా. బి.ఆర్. అంబేద్కర్ థీమాటిక్ మ్యూజియం బ్రోచర్, ప్రివ్యూ వీడియోను అధికారికంగా ఆవిష్కరించారు. ఈ మ్యూజియం భారతదేశంలోనే తొలిసారిగా డా. బాబాసాహెబ్ అంబేద్కర్ జీవితం, తత్వం, దేశ నిర్మాణంలో ఆయన చేసిన సేవలకు అంకితం చేయబడిన ప్రత్యేక ప్రాజెక్ట్‌గా నిలుస్తుంది. ఈ మ్యూజియం అంబేద్కర్ విగ్రహ సముదాయం లోపల నిర్మించబడుతూ, ఒక ప్రముఖ సాంస్కృతిక కేంద్రంగా అభివృద్ధి చేయబడుతోంది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ద్వారా డా. అంబేద్కర్ గారి విప్లవాత్మక ఆలోచనలను ప్రజలకు చేరవేయడం ఈ ప్రాజెక్ట్ ప్రధాన లక్ష్యం. ఈ థీమాటిక్ మ్యూజియంలో ఐదు విభాగాలుగా ప్రత్యేక గ్యాలరీలు ఏర్పాటు చేయనున్నారు. డా. బి.ఆర్. అంబేద్కర్ జీవితం, అంబేద్కర్ కులం వర్గం, అంబేద్కర్ రాజ్యాంగం, అంబేద్కర్ ఆధునిక భారత్, అంబేద్కర్ ప్రపంచం విభాగాలుగా ప్రత్యేక గ్యాలరీలు ఏర్పాటు చేయనున్నారు. కళాత్మకత, డిజిటల్ సాంకేతికతను సమన్వయం చేస్తూ, ఈ మ్యూజియంలో ఇంటరాక్టివ్ డిస్‌ప్లేలు, ప్రత్యేక ప్రదర్శనలు, కాంస్య శిల్పాలు , ఆధునిక మల్టీమీడియా ఏర్పాట్లు ఉంటాయి. ఇది సందర్శకులకు విద్యాపరమైన, ఆసక్తికరమైన అనుభూతిని అందిస్తుంది. ఈ మ్యూజియం ద్వారా అంబేద్కర్ సమానత్వం, న్యాయం, రాజ్యాంగ విలువలపై ఉన్న దృష్టిని గౌరవిస్తూ, భవిష్యత్ తరాలకు ప్రేరణగా నిలుస్తుంది. ఈ బ్రోచర్, ప్రివ్యూ వీడియో ఆవిష్కరణ ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్ట్ అభివృద్ధిలో ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలుస్తుంది. ఇది త్వరలోనే జ్ఞానం, ఆత్మపరిశీలన, ప్రేరణకు కేంద్రంగా మారనుంది. ఈ కార్యక్రమంలో మంత్రులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్, పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి, టిపిసిసి అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పాల్గొన్నారు.

మన తెలంగాణ 14 Apr 2026 6:45 pm

Congress : రెండేళ్లకే హస్తం.. వ్యస్తం... లోపం ఎక్కడుంది బాసూ?

కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎక్కువగా అతి విశ్వాసం కనిపిస్తుంది.

తెలుగు పోస్ట్ 14 Apr 2026 6:45 pm

అంబేద్కర్ స్ఫూర్తితో సమానత్వ సమాజ నిర్మాణం…

అంబేద్కర్ స్ఫూర్తితో సమానత్వ సమాజ నిర్మాణం… కర్నూలులో ఘనంగా జయంతి వేడుకలు…నివాళులర్పించిన ప్రజాప్రతినిధులు…

ప్రభ న్యూస్ 14 Apr 2026 6:40 pm

ప్రధాని నరేంద్ర మోదీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లేఖ

ప్రధాని నరేంద్ర మోదీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లేఖ రాశారు.

తెలుగు పోస్ట్ 14 Apr 2026 6:39 pm

అంబేద్కర్ విగ్రహాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే…

అంబేద్కర్ విగ్రహాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే… జన్నారం రూరల్, ఆంధ్రప్రభ : మంచిర్యాల జిల్లా

ప్రభ న్యూస్ 14 Apr 2026 6:33 pm

బిహార్ కొత్త సిఎంగా సమ్రాట్ చౌదరి.. రేపే ప్రమాణ స్వీకారం

పాట్నా: బీహార్ రాజకీయాల్లో ఒక కీలక పరిణామం చోటుచేసుకుంది. బిహార్ కొత్త ముఖ్యమంత్రిగా భారతీయ జనతా పార్టీ (BJP) నాయకుడు సమ్రాట్ చౌదరి బుధవారం (ఏప్రిల్ 15) ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రేపు ఉదయం 11 గంటలకు చౌదరితో గవర్నర్ ప్రమాణం చేయించనున్నారు. నితీష్ కుమార్ సిఎం పదవికి రాజీనామా చేసిన తర్వాత, సమ్రాట్ చౌదరి బీజేపీ శాసనసభ పక్ష నాయకుడిగా ఎన్నికయ్యాడు.  బీహార్‌లో బీజేపీ శాసనసభ పక్ష నాయకుడిగా సమ్రాట్ చౌదరి పేరును ఉప ముఖ్యమంత్రి విజయ్ కుమార్ సిన్హా ప్రతిపాదించగా, ఎమ్మెల్యేలు రేణు దేవి, మంగళ్ పాండే, దిలీప్ జైస్వాల్ బలపరిచారు. దీంతో బీహార్‌లో బీజేపీ నుండి ముఖ్యమంత్రి అయిన మొదటి వ్యక్తిగా సమ్రాట్ నిలవనున్నారు. ఏళ్ల తరబడి రాష్ట్ర సంకీర్ణ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్న ఈ పార్టీ, ఇప్పుడు స్వతంత్రంగా ప్రభుత్వాన్ని నడిపించనుంది.

మన తెలంగాణ 14 Apr 2026 6:29 pm

గ్లోబల్ గుర్తింపు దిశగా కప్పట్రాళ్ల ..

గ్లోబల్ గుర్తింపు దిశగా కప్పట్రాళ్ల .. లండన్ విద్యార్థినికి ఆదర్శంగా నిలిచిన కప్పట్రాళ్ల

ప్రభ న్యూస్ 14 Apr 2026 6:29 pm

మాదాసి కుర్వలకు ప్రభుత్వం ఎస్సీ సర్టిఫికెట్లు ఇవ్వాలి…

మాదాసి కుర్వలకు ప్రభుత్వం ఎస్సీ సర్టిఫికెట్లు ఇవ్వాలి… ఊట్కూర్, ఆంధ్రప్రభ : ప్రభుత్వం

ప్రభ న్యూస్ 14 Apr 2026 6:24 pm

summer skincare tips |జిడ్డు తగ్గించే సింపుల్ టిప్స్..

summer skincare tips | జిడ్డు తగ్గించే సింపుల్ టిప్స్.. summer skincare

ప్రభ న్యూస్ 14 Apr 2026 6:21 pm

Flansh News : ఛత్తీస్ ఘడ్ లో విషాదం... తొమ్మిది మంది మృతి

ఛత్తీస్ ఘడ్ లో విషాదం చోటు చేసుకుంది. సక్తీ జిల్లాలోని పవర్ ప్లాంట్ లో పేలుడు సంభవించింది

తెలుగు పోస్ట్ 14 Apr 2026 6:12 pm

మెడికల్ కాలేజీలో ఆధునిక వీఆర్‌డీఎల్ ల్యాబ్ ప్రారంభం..

మెడికల్ కాలేజీలో ఆధునిక వీఆర్‌డీఎల్ ల్యాబ్ ప్రారంభం.. రూ.66 లక్షలతో నిర్మాణం…సూపర్ సిక్స్‌లో

ప్రభ న్యూస్ 14 Apr 2026 6:10 pm

అంబేద్కర్ ఆశయ సాధనకు కట్టుబడి ఉన్నాం

అంబేద్కర్ ఆశయ సాధనకు కట్టుబడి ఉన్నాం మంత్రి అచ్చెన్నాయుడు శ్రీకాకుళం, ఆంధ్రప్రభ :

ప్రభ న్యూస్ 14 Apr 2026 6:06 pm

విద్యార్థులు పట్టుదలతో చదివి ఉన్నత శిఖరాలకు ఎదగాలి

విద్యార్థులు పట్టుదలతో చదివి ఉన్నత శిఖరాలకు ఎదగాలి చౌటుప్పల్, ఆంధ్రప్రభ : విద్యార్థులు

ప్రభ న్యూస్ 14 Apr 2026 6:01 pm

డీ లిమిటేషన్ పై ఎవరి మద్దతు ఉంటుందో?

ఎల్లుండి నుంచి జరిగే పార్లమెంటు సమావేశాలు కీలకంగా మారనున్నాయి.

తెలుగు పోస్ట్ 14 Apr 2026 5:59 pm

రోడ్డు ప్రమాదంలో ఆర్టీసీ డ్రైవర్ మృతి

రోడ్డు ప్రమాదంలో ఆర్టీసీ డ్రైవర్ మృతి బూర్గంపాడు, ఆంధ్రప్రభ: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా

ప్రభ న్యూస్ 14 Apr 2026 5:58 pm

ఒకే నంబర్‌తో సేవలు సులభం

ఒకే నంబర్‌తో సేవలు సులభం మునుగోడు, ఏప్రిల్ 14 (ఆంధ్రప్రభ): రైతులు ప్రభుత్వ

ప్రభ న్యూస్ 14 Apr 2026 5:55 pm

రోడ్డు భద్రత….అందరి బాధ్యత

రోడ్డు భద్రత….అందరి బాధ్యత అలైవ్….. అరేయ్ కార్యక్రమంలోకె. యూ ఎస్సై విజయ్ కుమార్

ప్రభ న్యూస్ 14 Apr 2026 5:53 pm

విషాదం: భారీ పేలుడు.. 10 మంది మృతి

రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్‌లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. శక్తి జిల్లాలోని సింగితారి గ్రామంలో ఉన్న వేదాంత పవర్ ప్లాంట్‌లో భారీ బాయిలర్ పేలుడు సంభవించి.. 10 మంది మృతి చెందారు. ఈ ప్రమాదంలో మరో 40 మందికి పైగా గాయపడ్డారు. భారీ పేలుడుతో ఘటనాస్థలం పరిసర ప్రాంతంలో భయాందోళనలు నెలకొన్నాయి. సమాచారం అందుకున్న వెంటనే అత్యవసర సహాయక బృందాలు, స్థానిక పరిపాలన అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. గాయపడిన వారిని హుటాహుటినా చికిత్స కోసం సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. వీరిలో కొంతమంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఘటనాస్థలాన్ని పరిశీలించిన పోలీసులు కేసు నమోదు దర్యాప్తు జరపనున్నట్లు తెలిపారు.

మన తెలంగాణ 14 Apr 2026 5:52 pm

అమరావతిలో తొలి క్వాంటం రిఫరెన్స్ ఫెసిలిటీ

అమరావతిలో తొలి క్వాంటం రిఫరెన్స్ ఫెసిలిటీని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించారు

తెలుగు పోస్ట్ 14 Apr 2026 5:45 pm

NTR’s Birthday Triggers God of War Discussion

With NTR’s birthday arriving next month, there are debates about his upcoming projects. He is completely focused on Dragon, a high-voltage action drama directed by Prashanth Neel. NTR underwent a transformation for his role and he is expected to wrap up the shoot later this year. Koratala Siva is left in waiting mode since a […] The post NTR’s Birthday Triggers God of War Discussion appeared first on Telugu360 .

తెలుగు 360 14 Apr 2026 5:43 pm

బీహార్ ముఖ్యమంత్రిగా సామ్రాట్ చౌధరి

బీహార్ నూతన ముఖ్యమంత్రిగా సామ్రాట్ చౌధరి రేపు ప్రమాణ స్వీకారం చేయనున్నారు

తెలుగు పోస్ట్ 14 Apr 2026 5:34 pm

ఘనంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు..

సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి ముసుగు మధువిశాలాంధ్ర ధర్మవరం;;భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో అంబేద్కర్ 135వ జయంతి వేడుకలను సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి ములుగు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించుకున్నారు. అనంతరంవిగ్రహానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి ముసుగు మధు మాట్లాడుతూ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి ఆశయాలను కొనసాగిస్తామని, కేంద్ర ప్రభుత్వం రాజకీయ స్వలాభాల కోసం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని కాలరాస్తూ, అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారు […] The post ఘనంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు.. appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 14 Apr 2026 5:31 pm

Union Minister |డీలిమిటేషన్ పై కాంగ్రెస్ వితండవాదం

Union Minister | డీలిమిటేషన్ పై కాంగ్రెస్ వితండవాదం Union Minister |

ప్రభ న్యూస్ 14 Apr 2026 5:27 pm

Andhra Pradesh : రేపు అమరావతిలో ఎన్డీఏ నేతల సమావేశం

రేపు అమరావతిలోని ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలో ఎన్డీఏ నేతల సమావేశం జరగనుంది

తెలుగు పోస్ట్ 14 Apr 2026 5:23 pm

వాళ్ళిద్దరూ ఫోన్ లో ఏమి మాట్లాడారంటే..!

చాలా సంవత్సరాల తర్వాత నిన్న రాత్రి సుమారు 11:30కి ఆమె దగ్గర నుంచి ఫోన్ కాల్ వచ్చింది… చాలా పరిచయమైన మధురమైన స్వరం… ఆమె అడిగింది… “ఎలా ఉన్నావు?”నేను చెప్పాను,“హ్యాపీ హ్యాపీ… నేను బాగానే ఉన్నాను!” ఎక్కడో మనసులో చిన్న ఉత్సాహం… ఆమె అడిగింది,“ఇంకా నిద్రపోలేదా?” నేను,“ఇంకా లేదు!” అని చెప్పాను. ఇంకా ఏం మాట్లాడుతుందో వినాలని కుతూహలం నాలో పొడచూపింది ఆమె అంది,“ఈరోజు పార్టీ లో నిన్ను చూసాను… చాలా హ్యాండ్సమ్‌గా కనిపించావు!” నేను ఆనందంగా,“థాంక్స్!” […] The post వాళ్ళిద్దరూ ఫోన్ లో ఏమి మాట్లాడారంటే..! appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 14 Apr 2026 5:23 pm

సమసమాజ దిశగా అంబేద్కర్ మార్గం..

సమసమాజ దిశగా అంబేద్కర్ మార్గం.. అంబేద్కర్ ఆశయాల సాధనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములవ్వాలి:

ప్రభ న్యూస్ 14 Apr 2026 5:20 pm

డా. బీఆర్ అంబేద్క‌ర్ ఆశ‌యాలు..అభివృద్ధికి దారిదీపాలు

డా. బీఆర్ అంబేద్క‌ర్ ఆశ‌యాలు..అభివృద్ధికి దారిదీపాలు మ‌హ‌నీయుడు అందించిన స్ఫూర్తితో ముందుకు సాగుదాం..ఎన్‌టీఆర్

ప్రభ న్యూస్ 14 Apr 2026 5:10 pm

నేరాల నియంత్రణే ధ్యేయం.. సామాన్యుడికి అండగా ఉంటాం

​– అనంతపురం రూరల్ డీఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన టి. శ్రీనివాసులు ​ విశాలాంధ్ర – రాప్తాడు (అనంతపురం జిల్లా) : నేరాల నియంత్రణే ధ్యేయంగా పనిచేస్తామని, సామాన్యుడికి అండగా ఉంటామని అనంతపురం రూరల్ డీఎస్పీ టి.శ్రీనివాసులు అన్నారు. ఆదివారం సాయంత్రం ఆయన రాప్తాడులోని రూరల్ డీఎస్పీ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఒంగోలులో డీఎస్పీగా పనిచేసి, అక్కడ సమర్థవంతమైన అధికారిగా పేరు తెచ్చుకున్న ఆయన, బదిలీపై ఇక్కడికి వచ్చారు. ​ అందుబాటులో పోలీస్ యంత్రాంగం బాధ్యతలు చేపట్టిన […] The post నేరాల నియంత్రణే ధ్యేయం.. సామాన్యుడికి అండగా ఉంటాం appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 14 Apr 2026 5:10 pm

Samrat Chaudhary |రేపే ప్రమాణ స్వీకారం

Samrat Chaudhary | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : బిహార్ రాజకీయాల్లో కీలక

ప్రభ న్యూస్ 14 Apr 2026 5:09 pm

రాజ్యాంగాన్నిసవరించడానికి కేంద్రం సిద్ధంగా ఉంది: కిషన్ రెడ్డి

హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వం డీలిమేషన్ ను వ్యతిరేకించడం దారుణమని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. డీలిమేషన్ తో ఏ రాష్ట్రానికి అన్యాయం జరగదని అన్నారు. ఈ సందర్భంగా డీలిమేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లుపై ఢిల్లీలో కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ..తాను బంట్రోతు ఉద్యోగం చేస్తానని ముఖ్యమంత్రి విమర్శిస్తున్నారని, ఉమ్మడి రాష్ట్రంలో ప్రజలను కాంగ్రెస్ బంట్రోతులుగా చూసిందని అన్నారు. సిఎం రేవంత్ రెడ్డి అద్దాల మేడలో కూర్చోని ఇతరులపై రాళ్లు విసురుతున్నారని, అనేక రకాలుగా రాష్ట్ర కాంగ్రెస్ నేతలను కాంగ్రెస్ పార్టీ అవమానించిందని కిషన్ రెడ్డి విమర్శించారు. కర్నాటక సిఎం సిద్ధరామయ్యకు కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ సమయం కూడా ఇవ్వలేదని, రేవంత్ రెడ్డి డబ్బుతో రాజకీయంగా మనుగడ సాగిస్తున్నారని ఎద్దేవా చేశారు. రాహుల్ గాంధీ తర్వాత అత్యంత మేధావి రేవంత్ రెడ్డినే, సిఎం చెబుతున్న హైబ్రిడ్ మోడల్ ఎక్కడా లేదని అన్నారు. రాజ్యాంగాన్ని సవరించడానికి కేంద్రం సిద్ధంగా ఉందని, 543 ఎంపి స్థానాలకు 850కి పెంచాలని, రాష్ట్రాలకు 815, కేంద్రపాలిత ప్రాంతాలకు 35 ఎంపి స్థానాలు ప్రతిపాదించామని కిషన్ రెడ్డి తెలియజేశారు.  

మన తెలంగాణ 14 Apr 2026 5:07 pm

టీ.ఎన్.ఎస్. ఎఫ్ లోకి పలువురు చేరిక…

టీ.ఎన్.ఎస్. ఎఫ్ లోకి పలువురు చేరిక… పాయకాపురం, ఆంధ్రప్రభ : సింగ్ నగర్‌లోని

ప్రభ న్యూస్ 14 Apr 2026 5:06 pm

శ్రామిక లోకానికి ‘అక్షయపాత్ర’.. బాల్యానికి ‘ఆరోగ్య వనం

​ నేడు రాప్తాడులో అన్నా క్యాంటీన్, చిల్డ్రన్స్ పార్క్ ప్రారంభం​ పాల్గొననున్న ఎమ్మెల్యే పరిటాల సునీత, ఇన్చార్జ్ ధర్మవరపు మురళి విశాలాంధ్ర-రాప్తాడు : మండల కేంద్రం రాప్తాడు నేడు సరికొత్త అభివృద్ధి హంగులను సంతరించుకోనుంది. నిరుపేదలు, శ్రామిక లోకానికి ఆకలి తీర్చే అక్షయపాత్ర ‘అన్నా క్యాంటీన్’, చిన్నారుల శారీరక దారుఢ్యం కోసం ఏర్పాటు చేసిన ‘పరిటాల రవీంద్ర చిల్డ్రన్స్ పార్క్’ నేడు ఘనంగా ప్రారంభం కానున్నాయి. ఈ కార్యక్రమాలకు ముఖ్య అతిథులుగా రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత, […] The post శ్రామిక లోకానికి ‘అక్షయపాత్ర’.. బాల్యానికి ‘ఆరోగ్య వనం appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 14 Apr 2026 5:03 pm

“రైస్ పుల్లింగ్” పేరుతో మోసం

“రైస్ పుల్లింగ్” పేరుతో మోసం నలుగురు అరెస్ట్, ఇద్దరు పరారీ పెద్దపంజాణి, ఆంధ్రప్రభ:

ప్రభ న్యూస్ 14 Apr 2026 5:02 pm

ఐపీఎల్ బెట్టింగ్‌పై పోలీసుల దాడి..

ఐపీఎల్ బెట్టింగ్‌పై పోలీసుల దాడి.. ఐదుగురు అరెస్ట్ చిత్తూరు, ఆంధ్రప్రభ బ్యూరో :

ప్రభ న్యూస్ 14 Apr 2026 4:56 pm

చెరువు నిర్మాణ పనులను పరిశీలించిన అధికారులు…

విశాలాంధ్ర -నార్పల (అనంతపురం జిల్లా) :- మండల పరిధిలోని గుంజేపల్లి గ్రామంలో కొనసాగుతున్న చెరువు నిర్మాణ పనులను మంగళవారం ప్రత్యేకాధికారి నారపరెడ్డి పరిశీలించారు. పనుల పురోగతిని సమీక్షించి, నాణ్యత ప్రమాణాలు కచ్చితంగా పాటించేలా సంబంధిత అధికారులకు సూచనలు చేశారు.ఈ సందర్భంగా పంచాయతీ సెక్రటరీ, సర్వేయర్ సురేష్, విఆర్ఓ పెద్దన్న, గౌతమి తదితరులు పాల్గొన్నారు. చెరువు తవ్వకం, బండ బలం, నీటి నిల్వ సామర్థ్యం వంటి అంశాలపై అధికారులు వివరాలు తెలుసుకున్నారు.గ్రామస్తులు స్వచ్ఛందంగా పాల్గొని పనులు నిర్వహిస్తున్న తీరును […] The post చెరువు నిర్మాణ పనులను పరిశీలించిన అధికారులు… appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 14 Apr 2026 4:56 pm

విద్యారంగంలో పనిచేస్తున్న మహిళా ఉపాధ్యాయుల సమస్యల పరిష్కరించాలి

యుటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి శెట్టిపి జయ చంద్రా రెడ్డి విశాలాంధ్ర ధర్మవరం; విద్యారంగంలో పనిచేస్తున్న మహిళా ఉపాధ్యాయుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని యుటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి శెట్టిపి జయ చంద్రారెడ్డి ,జిల్లా ప్రధాన కార్యదర్శి రామకృష్ణ నాయక్ జిల్లా కార్యదర్శి అమర్ నారాయణరెడ్డి రాష్ట్ర కౌన్సిలర్ మేరీ వర కుమారి ధర్మవరం పట్టణంలో యుటిఎఫ్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మన రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయుల్లో […] The post విద్యారంగంలో పనిచేస్తున్న మహిళా ఉపాధ్యాయుల సమస్యల పరిష్కరించాలి appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 14 Apr 2026 4:52 pm

అంబేద్కర్‌కు ఘన నివాళులు..

అంబేద్కర్‌కు ఘన నివాళులు.. విజయవాడ, ఆంధ్రప్రభ : మంగ‌ళ‌వారం న‌వ భార‌త రాజ్యాంగ

ప్రభ న్యూస్ 14 Apr 2026 4:49 pm

నేత్రదానం తో మరో ఇద్దరి జీవితాల్లో వెలుగులు నింపిన నేత్ర దాత పుల్లమ్మ

విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని శివానగర్ వీధి కి చెందిన కీ,శే పసుపులేటి పుల్లమ్మ (76 సం ) వృద్ధాప్యం తో మరణించగా విషయం తెలుసుకున్న విశ్వదీప సేవా సంఘం సభ్యులు వారి కుటుంబ సభ్యులకు నేత్రదానంపై అవగాహన కల్పించి అనంతపురం రెడ్ క్రాస్ డివై కుల్లాయప్ప కంటి రెట్రావైల్ సెంటర్ ఆధ్వర్యంలో టెక్నీషన్ జి రాఘవేంద్ర కంటి కార్నియా సేకరించడం జరిగింది అని విశ్వదీప సేవా సంఘం వ్యవస్థాపకులు కోళ్ల మొరం చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు . […] The post నేత్రదానం తో మరో ఇద్దరి జీవితాల్లో వెలుగులు నింపిన నేత్ర దాత పుల్లమ్మ appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 14 Apr 2026 4:49 pm

గాలికుంటు నివారణ టీకాలను సద్వినియం చేసుకోవాలి

టేకుమట్ల,ఆంధ్రప్రభ ‌: గాలికుంటు నివారణ టీకాలను పశుపోషకులు సద్వినియోగం చేసుకోవాలని వేలంపల్లి సర్పంచ్

ప్రభ న్యూస్ 14 Apr 2026 4:46 pm

భక్తులకు గౌరవమే ప్రథమ కర్తవ్యం..

భక్తులకు గౌరవమే ప్రథమ కర్తవ్యం.. వారించండి కానీ బాధించకండిసేవా భావంతో సేవచేయండిఈఓ శీనా

ప్రభ న్యూస్ 14 Apr 2026 4:46 pm

పేద ప్రజలకు కంటి వెలుగును ప్రసాదించడమే మా లక్ష్యం..

రోటరీ క్లబ్ అధ్యక్షులు డి.నాగభూషణ విశాలాంధ్ర ధర్మవరం;; పేద ప్రజలకు కంటి వెలుగును ప్రసాదించడమే మా లక్ష్యము అని రోటరీ క్లబ్ అధ్యక్షులు డి. నాగభూషణ, కోశాధికారి నరేందర్ రెడ్డి, క్యాంపు చైర్మన్ జి. పెరుమాళ్ళ దాస్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారు పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రి ఎదురుగా గల కోట మున్సిపల్ పాఠశాల యందు ఉచిత కంటి ఆపరేషన్ల వైద్య శిబిరమును నిర్వహించారు. ఈ సందర్భంగా అధ్యక్షులు నాగభూషణ మాట్లాడుతూ ఈ శిబిరం రోటరీ క్లబ్ […] The post పేద ప్రజలకు కంటి వెలుగును ప్రసాదించడమే మా లక్ష్యం.. appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 14 Apr 2026 4:44 pm

Ramayana Producer to take up Brahmastra 2

Bollywood producer Namit Malhotra is busy with Ramayana, the country’s most expensive film, a mythological drama that is high on expectations. The film will release in two parts for Diwali 2026 and 2027 respectively. The team is at Cinema Con 2026 to promote Ramayana and Namit Malhotra revealed that he is in plans to produce […] The post Ramayana Producer to take up Brahmastra 2 appeared first on Telugu360 .

తెలుగు 360 14 Apr 2026 4:40 pm

పార్లమెంటు సమావేశాల్లో బీసీల వాటాకు తగిన ఆమోదం తెలపండి

రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షురాలు సంకారపు జయ శ్రీవిశాలాంధ్ర ధర్మవరం;; ఢిల్లీలోని పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో ఏప్రిల్ 16న జరగనున్న మహిళ రిజర్వేషన్ సవరణ బిల్లుకు అత్యంత కీలకము కానున్నది. ఇటువంటి సమయంలో శ్రీ సత్య సాయి జిల్లా ధర్మవరం పట్టణానికి చెందిన రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షురాలు సంకారపు జయశ్రీ నేరుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ని కలవడం జరిగింది. ఈ సందర్భంగా బీసీల యొక్క డిమాండ్లు సమస్యలను ఒక వినతి పత్రం […] The post పార్లమెంటు సమావేశాల్లో బీసీల వాటాకు తగిన ఆమోదం తెలపండి appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 14 Apr 2026 4:40 pm

నేత్రదానం చేసిన షీలా కంటయ్య.. రోటరీ క్లబ్ కార్యదర్శి విజయభాస్కర్

విశాలాంధ్ర ధర్మవరం; పట్టణంలోని రేగాటిపల్లి రోడ్డు లో టీచర్ పరంధామయ్య సోదరుడు పాండు తండ్రి షీలా కంటయ్య అకస్మాత్తుగా ఆదివారం మృతి చెందాడు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు నేత్రదానం చేసేందుకు రోటరీ క్లబ్ వారిని సంప్రదించారు. తదుపరి రోటరీ క్లబ్ వారు రెడ్ క్రాస్ సొసైటీ నుండి టెక్నీషియన్ రాఘవని పిలిపించి నేత్రదానాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా రోటరీ క్లబ్ ప్రతినిధి నరేందర్ రెడ్డి, ఇండియన్ రెడ్ క్రాస్ సీనియర్ డాక్టర్ సంకారపు నరసింహులు మాట్లాడుతూ […] The post నేత్రదానం చేసిన షీలా కంటయ్య.. రోటరీ క్లబ్ కార్యదర్శి విజయభాస్కర్ appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 14 Apr 2026 4:30 pm

Central Govt |లోక్‌సభ స్థానాలు 850కి పెంపుకై…

Central Govt | లోక్‌సభ స్థానాలు 850కి పెంపుకై… Central Govt |ఆంధ్రప్రభ,

ప్రభ న్యూస్ 14 Apr 2026 4:27 pm

చెన్నూరులో అక్రమ ఇసుక ట్రాక్టర్ల పట్టివేత

చెన్నూరు, ఆంధ్రప్రభ: మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలంలో అక్రమ ఇసుక రవాణాదారులపై పోలీసులు

ప్రభ న్యూస్ 14 Apr 2026 4:26 pm

ఆంధ్ర ప్రదేశ్ హాకీ రాష్ట్ర జట్టుకు సత్యసాయి జిల్లా క్రీడాకారులు

విశాలాంధ్ర ధర్మవరం; ఆంధ్రప్రదేశ్ హాకీ రాష్ట్ర జట్టుకు శ్రీ సత్యసాయి జిల్లా క్రీడాకారులు ఎంపిక కావడం జరిగిందని ఆంధ్రప్రదేశ్ హాకీ ఉపాధ్యక్షులు సూర్యప్రకాష్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూఏప్రిల్ 14వ తేదీ నుండి 20వ తేదీ వరకు మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని గ్వాలియర్ పట్టణంలో జరుగనున్న జాతీయస్థాయి అస్మిత జూనియర్ బాలికల హాకీ ఛాంపియన్ షిప్ లో పాల్గొంటారని తెలిపారు హాకీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జట్టుకు సత్యసాయి జిల్లా ధర్మవరం కు చెందిన ప్రవిత,మధురిమాబాయి, దివ్య,హర్షిత,ఎంపికైనట్లు వారు […] The post ఆంధ్ర ప్రదేశ్ హాకీ రాష్ట్ర జట్టుకు సత్యసాయి జిల్లా క్రీడాకారులు appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 14 Apr 2026 4:25 pm

భారతదేశ చరిత్రలో డాక్టర్ అంబేద్కర్ ఒక మహానుభావుడు

భారతదేశ చరిత్రలో డాక్టర్ అంబేద్కర్ ఒక మహానుభావుడు డీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్యే వెడమ

ప్రభ న్యూస్ 14 Apr 2026 4:25 pm

ముగిసిన పురాతన నాణెముల ప్రదర్శన

రాయలసీమ నాణెముల సేకరణ సంఘం అధ్యక్షులు నాగరాజారావు, కళాజ్యోతి కార్యదర్శి బి. రామకృష్ణవిశాలాంధ్ర ధర్మవరం; పట్టణంలోని కళాజ్యోతి వారి ఆధ్వర్యంలో పురాతన నాణెముల ప్రదర్శన కళాజ్యోతి ఆవరణములో ఏప్రిల్ 11, 12 రెండు రోజులపాటు కళాజ్యోతి ఆధ్వర్యంలో కార్యదర్శి రామకృష్ణ ఉపాధ్యక్షులు జగ్గా వేణుగోపాల్ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చివరి రోజు అధ్యక్షులు నారాయణ, రాయలసీమ నాణ్యముల సేకరణ సంఘం అధ్యక్షులు కేహెచ్ నాగరాజరావు, కార్యదర్శి వి విష్ణు భగవాన్ , కళాజ్యోతి కార్యదర్శి బి. […] The post ముగిసిన పురాతన నాణెముల ప్రదర్శన appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 14 Apr 2026 4:22 pm

రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమం….

రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమం…. గట్టుప్పల, ఆంధ్రప్రభ : 99 రోజుల ప్రజా

ప్రభ న్యూస్ 14 Apr 2026 4:21 pm

IPL young players |ఐపీఎల్‌లో ఊహించని మలుపులు

IPL young players | ఐపీఎల్‌లో ఊహించని మలుపులు IPL young players

ప్రభ న్యూస్ 14 Apr 2026 4:18 pm

అంబేద్కర్ ఆశయాలు కొనసాగిద్దాం

అంబేద్కర్ ఆశయాలు కొనసాగిద్దాం భీమ్‌గల్ టౌన్, ఆంధ్రప్రభ : ప్రపంచ దార్శనికుడు డాక్టర్

ప్రభ న్యూస్ 14 Apr 2026 4:17 pm

అంబేద్కర్ జయంతి సందర్బంగా ఖిలాషాపురంలో సేవా కార్యక్రమాలు

అంబేద్కర్ జయంతి సందర్బంగా ఖిలాషాపురంలో సేవా కార్యక్రమాలు రఘునాథపల్లి, ఆంధ్రప్రభ: రఘునాథపల్లి మండలం

ప్రభ న్యూస్ 14 Apr 2026 4:15 pm

అంబేద్కర్ ఆశయాలు, ఆలోచనలు మార్గదర్శకం…

అంబేద్కర్ ఆశయాలు, ఆలోచనలు మార్గదర్శకం… కృష్ణ మిల్క్ యూనియన్ చైర్మన్ చలసాని ఆంజనేయులు

ప్రభ న్యూస్ 14 Apr 2026 4:14 pm

అంబేద్కర్ ఆశయాల సాధనకు కట్టుబడి ఉంటాం: జనసేన నాయకులు

విశాలాంధ్ర – నార్పల: డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా మేజర్ గ్రామపంచాయితీ పరిధిలోని అంబేద్కర్ విగ్రహం వద్ద జనసేన పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం ఘనంగా నివాళుల కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ మండల నాయకులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు సమర్పించి కృతజ్ఞతాంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు మాట్లాడుతూ, సామాజిక న్యాయం, సమానత్వం కోసం జీవితాంతం పోరాడిన మహానేత అంబేద్కర్ అని కొనియాడారు. దళితుల అభ్యున్నతి, కుల నిర్మూలన కోసం ఆయన […] The post అంబేద్కర్ ఆశయాల సాధనకు కట్టుబడి ఉంటాం: జనసేన నాయకులు appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 14 Apr 2026 4:13 pm

ప్రజా సమస్యలపై నిజాలు రాస్తే బెదిరింపులా?.. ఆగ్రహించిన విద్యార్థి నాయకులు

ప్రజా సమస్యలపై నిజాలు రాస్తే బెదిరింపులా?.. ఆగ్రహించిన విద్యార్థి నాయకులు అచ్చంపేట,ఆంధ్రప్రభ: ప్రజా

ప్రభ న్యూస్ 14 Apr 2026 4:12 pm

డీలిమిటేషన్‌పై ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటే తమిళనాడు చూస్తూ ఊరుకోం…

కేంద్రానికి స్టాలిన్ వార్నింగ్ తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) అంశంపై కేంద్ర ప్రభుత్వానికి కఠిన హెచ్చరికలు జారీ చేశారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా ఒక వీడియోను విడుదల చేస్తూ, దక్షిణాది రాష్ట్రాల ప్రయోజనాల కోసం రాజీలేని పోరాటం చేస్తామని ప్రకటించారు. డీలిమిటేషన్‌పై ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటే తమిళనాడు చూస్తూ ఊరుకోదని, ఇది బెదిరింపు కాదని, కేంద్రానికి తన ఫైనల్ వార్నింగ్ అని స్టాలిన్ హెచ్చరించారు. అవసరమైతే రాష్ట్రంలోని ప్రతి కుటుంబం […] The post డీలిమిటేషన్‌పై ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటే తమిళనాడు చూస్తూ ఊరుకోం… appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 14 Apr 2026 4:08 pm

ఆర్టీసీ కార్మికులు సమ్మె విరమించాలి: మంత్రి పొన్నం

ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు.ఉద్యోగుల సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించేందుకు ప్రభుత్వం ఎప్పటికప్పుడు సిద్ధంగా ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం, కార్మిక సంఘాలకు సంబంధించిన అంశాలు ప్రభుత్వ పరిధిలో ఉన్నవని పేర్కొన్న మంత్రి, ఈ రెండు అంశాలు మినహా మిగతా అన్ని సమస్యలపై చర్చించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. ఇటీవల ఆర్టీసీ ఉద్యోగులకు 2.1 శాతం డీఏ అమలు చేసినట్టు […] The post ఆర్టీసీ కార్మికులు సమ్మె విరమించాలి: మంత్రి పొన్నం appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 14 Apr 2026 4:02 pm

Chief Minister Warns of Statewide Protests Over Delimitation Concerns

Tamil Nadu Chief Minister M. K. Stalin has issued a strong warning to the Union government over the proposed delimitation process. He said the state will not hesitate to launch massive protests if any move harms its interests or weakens its political representation. In a video message released on Tuesday, Stalin raised serious concerns about […] The post Chief Minister Warns of Statewide Protests Over Delimitation Concerns appeared first on Telugu360 .

తెలుగు 360 14 Apr 2026 4:00 pm

What Happened to Naga Shaurya?

Naga Shaurya has been struggling to deliver a decent film. His last film Rangabali was released in 2023 and he did not release any film for three years. Naga Shaurya is undoubtedly a good performer with good screen presence and he has a decent fanbase among youth and the family crowds. A wrong choice of […] The post What Happened to Naga Shaurya? appeared first on Telugu360 .

తెలుగు 360 14 Apr 2026 3:55 pm

క్వాంటం రంగంలో ఏపీ సరికొత్త చరిత్ర.. ఫెసిలిటీని ప్రారంభించిన సీఎం చంద్రబాబు

క్వాంటం టెక్నాలజీ రంగంలో ఆంధ్రప్రదేశ్ సరికొత్త చరిత్ర సృష్టించింది. దేశంలోనే తొలిసారిగా క్వాంటం టెస్ట్ రిఫరెన్స్ ఫెసిలిటీని ఏర్పాటు చేసిన రాష్ట్రంగా ఏపీ ఘనత సాధించింది. ప్రపంచ క్వాంటం దినోత్సవాన్ని పురస్కరించుకుని ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ సదుపాయాలను మంగళవారం ప్రారంభించారు. ఈ ఆవిష్కరణతో క్వాంటం రంగంలో రాష్ట్రం కీలక ముందడుగు వేసినట్లయింది. ఈ కార్యక్రమంలో భాగంగా ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన 1ఎస్ ఓపెన్ యాక్సెస్ క్వాంటం ఫెసిలిటీఃతో పాటు, గన్నవరంలోని మేధా టవర్స్‌లో ఉన్న 1క్యూ […] The post క్వాంటం రంగంలో ఏపీ సరికొత్త చరిత్ర.. ఫెసిలిటీని ప్రారంభించిన సీఎం చంద్రబాబు appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 14 Apr 2026 3:35 pm

ఘనంగా డా.బీ.ఆర్‌.అంబేద్కర్ జయంతి వేడుకలు

ఘనంగా డా.బీ.ఆర్‌.అంబేద్కర్ జయంతి వేడుకలు మక్తల్, ఆంధ్రప్రభ : మక్తల్ పట్టణంలోని డాక్టర్

ప్రభ న్యూస్ 14 Apr 2026 3:29 pm

1.85 కోట్ల విలువైన సీఎం రిలీఫ్ ఫండ్, కల్యాణ లక్ష్మి చెక్కులు మంజూరుచేయించిన మంత్రి శ్రీధర్ బాబు

నేడు లబ్ధిదారులకు మంత్రి చేతుల మీదుగా పంపిణీ – – అంగన్వాడి టీచర్లకు సెల్ ఫోన్స్, ఇందిరమ్మ లబ్ధిదారులకు …

జనం సాక్షి 14 Apr 2026 3:26 pm

మహిళా రిజర్వేషన్ బిల్లుకు మద్దతివ్వండి

ఏపీలోని అన్ని పార్టీలకు సీఎం చంద్రబాబు లేఖచట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు ఉద్దేశించిన నారీ శక్తి వందన్ అధినియం పై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక ముందడుగు వేశారు. ఈ చారిత్రక బిల్లుకు సంపూర్ణ మద్దతు కూడగట్టే లక్ష్యంతో ఆయన రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీల అధ్యక్షులకు, లోక్‌సభ, రాజ్యసభ సభ్యులకు మంగళవారం లేఖ రాశారు. రాబోయే 2029 ఎన్నికల నుంచే ఈ రిజర్వేషన్లు అమల్లోకి తీసుకురావాలన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆకాంక్షను అందరూ […] The post మహిళా రిజర్వేషన్ బిల్లుకు మద్దతివ్వండి appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 14 Apr 2026 3:21 pm

అంబేద్కర్ ఆశయ సాధనే లక్ష్యం

అంబేద్కర్ ఆశయ సాధనే లక్ష్యం -రాజ్యాంగ నిర్మాతకు ఘన నివాళులు-భూపాలపల్లిలో వైభవంగా 135వ

ప్రభ న్యూస్ 14 Apr 2026 3:21 pm

రోడ్డు భద్రతా నియమాలు పాటించాలి

రోడ్డు భద్రతా నియమాలు పాటించాలి ఎస్సై ఉపేందర్ తొర్రూరు టౌను,ఆంధ్రప్రభ : ప్రతి

ప్రభ న్యూస్ 14 Apr 2026 3:18 pm

విద్యుత్ షాక్ కు తో పాడి పశువు మృతి

విద్యుత్ షాక్ కు తో పాడి పశువు మృతి బోధన్, ఆంధ్రప్రభ: పొలంలో

ప్రభ న్యూస్ 14 Apr 2026 3:13 pm

బ్లాక్ మెయిల్ రాజకీయాలకు కేరఫ్ పోచారం‌‌ – బీఆర్ఎస్ నాయకులు

బ్లాక్ మెయిల్ రాజకీయాలకు కేరఫ్ పోచారం‌‌ – బీఆర్ఎస్ నాయకులు వర్ని,ఆంధ్రప్రభ: బ్లాక్

ప్రభ న్యూస్ 14 Apr 2026 3:11 pm

Stalin |స్టాలిన్‌ వార్నింగ్‌

Stalin | స్టాలిన్‌ వార్నింగ్‌ Stalin | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ :

ప్రభ న్యూస్ 14 Apr 2026 2:46 pm

YSRCP : వైసీపీ నేతలు బయటకు రానిది అందుకేనట

వైసీపీలో ఒకరకంగా ఉత్సాహం లేదు

తెలుగు పోస్ట్ 14 Apr 2026 2:39 pm

డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ ఏప్రిల్ 14 జన్మదినం సందర్భంగా ప్రత్యేక కవిత ప్రధానోపాధ్యాయులు

పూడూరు మండలం ఏప్రిల్ 13 జనం సాక్షి :డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 135 వ జన్మదినం పురస్కరించుకొని ప్రధానోపాధ్యాయులు ఉస్మాన్ రచన అక్షరాలను ఆయుదంగా మార్చిన ప్రపంచ …

జనం సాక్షి 14 Apr 2026 2:38 pm

పల్లికొండలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు…

పల్లికొండలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు… భీమ్‌గల్ రూరల్, ఆంధ్రప్రభ : భీమ్‌గల్

ప్రభ న్యూస్ 14 Apr 2026 2:35 pm

ఆధునిక ప్రపంచానికి అంబేద్కర్ ఆదర్శం …. ప్రిన్సిపాల్ సంఘం అధ్యక్షులు చిన్నయ్య

నిజామాబాద్ సిటీ ఏప్రిల్ 14:(జనం సాక్షి)ఆధునిక ప్రపంచానికి అంబేద్కర్ ఆదర్శవంతమైన మహనీయుడని నిజామాబాద్ ప్రభుత్వ జూనియర్ కళాశాలల ప్రిన్సిపాల్ ల అసోసియేషన్ అధ్యక్షులు అర్గుల చిన్నయ్య అన్నారు. …

జనం సాక్షి 14 Apr 2026 2:34 pm

మహిళలకు రూ.2 వేలు, ఫ్రీ ఎల్పీజి సిలిండర్లు.. బిజెపి హామీల వర్షం

చెన్నై: తమిళనాడులో జరగనున్న ఎన్నికల నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ హామీల వర్షం కురిపించింది. రాష్ట్రంలో తమ ప్రభుత్వం ఏర్పడితే.. మహిళలందరికీ నెలకు రూ. 2,000 చొప్పున సహాయం అందిస్తామని.. ఉచిత ఎల్పీజి సిలిండర్లు ఇస్తామని బిజెపి ప్రకటించింది. మంగళవారం చెన్నైలో బిజెపి నాయకుడు జేపీ నడ్డా.. పార్టీ మేనిఫెస్టోను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్, బీజేపీ నాయకులు కె. అన్నామలై, తమిళిసై సౌందరరాజన్ సహా పార్టీకి చెందిన ఇతర కీలక నాయకులు కూడా పాల్గొన్నారు. బీజేపీ మేనిఫెస్టోలోని కీలక హామీలు 1. మహిళా గృహ యజమానులకు నెలకు రూ. 2,000 సహాయం 2. ప్రతి ఇంటికి ఒకేసారి రూ.10,000 ఆర్థిక సహాయం 3. గృహాలకు ఉచిత ఎల్పీజీ సిలిండర్లు 4. జీరో ఎఫ్ఐఆర్ రిపోర్టింగ్ విధానం ప్రారంభం 5.ఘోరమైన నేరాల కోసం ఫాస్ట్-ట్రాక్ కోర్టుల ఏర్పాటు 6. బస్సులు, పాఠశాలలు, విశ్వవిద్యాలయాల్లోని అంధ ప్రదేశాలను (బ్లైండ్ స్పాట్స్) తొలగించడానికి సీసీటీవీ కెమెరాల ఏర్పాటు 7. అర్హులైన మహిళలకు ఈ-స్కూటర్లు కొనుగోలు చేయడానికి రూ. 25,000 సహాయం 8. స్వయం సహాయక బృందాలు మరియు ఎంఎస్ఎంఈలకు రూ. 50 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు 9. రైతులకు అదనంగా రూ. 3,000 సహాయం (కేంద్ర పథకంతో కలిపి మొత్తం రూ. 9,000) 10. జల్లికట్టు ఎద్దుల పెంపకందారులకు నెలకు రూ. 2,000 ఆర్థిక సహాయం. 11. జల్లికట్టు కార్యక్రమాల సమయంలో ఎవరైనా పాల్గొనేవారు మరణిస్తే, రూ. 10 లక్షల ఎక్స్-గ్రేషియా పరిహారం. 12. ఇళ్లు కొనుగోలు చేసే మహిళలకు 3 శాతం స్టాంప్ డ్యూటీ రాయితీ. కాగా, తమిళనాడులో ఏప్రిల్ 23న ఒకే విడతలో పోలింగ్ జరగనుండగా, మే 4న ఓట్ల లెక్కింపు జరుగుతుంది.

మన తెలంగాణ 14 Apr 2026 2:34 pm

Why did Shruti Haasan walk out of Dacoit?

Adivi Sesh takes years to work and complete a project. His recent offering Dacoit released on Friday and the weekend business has been decent. Everyone is praising Mrunal Thakur and her performance in the film and she is the major highlight of Dacoit. She even dominated Sesh in some of the episodes with her performance. […] The post Why did Shruti Haasan walk out of Dacoit? appeared first on Telugu360 .

తెలుగు 360 14 Apr 2026 2:28 pm

ప్రజాస్వామ్య వ్యవస్థలను వైసిపి నిర్వీర్యం చేసింది: పార్థసారధి

అమరావతి: ఉగ్రవాద సంస్థలకు వైసిపికి తేడా లేదని ప్రజల అభిప్రాయం అని ఎపి మంత్రి పార్థసారధి తెలిపారు. తల్లి, చెల్లి కూడా మాజీ సిఎం వైసిపి జగన్ మోహన్ రెడ్డిపై శాపనార్థాలు పెడుతున్నారని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జగన్ తన స్వలాభం కోసం దేనికైనా తెగిస్తారని.. వైఎస్ కుటుంబ గౌరవాన్ని రోడ్డుపైకి ఈడ్చారని విమర్శించారు. ఉగ్రవాద భావజాలం వ్యాపింపచేసి ఎపిని నాశనం చేయాలని వైసిపి చూస్తోందని, ప్రతిపక్షాలపై దాడులు చేయడమే వైసిపి పనిగా పెట్టుకుందని మండిపడ్డారు. జగన్ చెబితే ఆత్మాహుతి దళంగా పనిచేస్తామని..ఆ పార్టీ నేతలు చెబుతున్నారని, వైసిపి రాజకీయ పార్టీనా? లేక ఉగ్రవాద సంస్థనా? అని పార్థసారథి ప్రశ్నించారు. ఎపిలో గత ఐదేళ్లలో అరాచక పాలన సాగిందని,  వైసిపి నేతలు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుంటున్నారని, ప్రజాస్వామ్య వ్యవస్థలను వైసిపి నిర్వీర్యం చేసిందని ధ్వజమెత్తారు. అధికార మదంతో వైసిపి నేతలు సామాన్యులను వేధించారని, అభివృద్ధికంటే విధ్వంసానికే వైసిపి ప్రాధాన్యత ఇచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసిపి అరాచకాలపై ప్రజలు తిరగబడే రోజు దగ్గరలోనే ఉందని పార్థసారధి హెచ్చరించారు. 

మన తెలంగాణ 14 Apr 2026 2:22 pm

అగ్నిమాపక సిబ్బంది పాత్ర ఎంతో కీలకం…

అగ్నిమాపక సిబ్బంది పాత్ర ఎంతో కీలకం… మచిలీపట్నం – ఆంధ్రప్రభ : జిల్లా

ప్రభ న్యూస్ 14 Apr 2026 2:11 pm

అంబేద్కర్ కు మంత్రి వివేక్ నివాళి

పెద్దపల్లి రూరల్, ఆంధ్రప్రభ : భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ జయంతి సందర్భంగా

ప్రభ న్యూస్ 14 Apr 2026 2:10 pm

ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు..

జుక్కల్, ఆంధ్రప్రభ : దళితులు,బడుగు బలహీన వర్గాల ప్రజలకోసం, తమ జీవితాన్ని అంకితం

ప్రభ న్యూస్ 14 Apr 2026 2:08 pm

సామాజిక సమానత్వ మార్గదర్శకుడు భారతరత్న అంబేద్కర్…

సామాజిక సమానత్వ మార్గదర్శకుడు భారతరత్న అంబేద్కర్… గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము… గుడివాడ,

ప్రభ న్యూస్ 14 Apr 2026 2:07 pm