అసెంబ్లీ సాక్షిగా సిఎం రేవంత్ రెడ్డి పచ్చి అబద్ధాలు మాట్లాడారు: హరీష్ రావు
అసెంబ్లీ సాక్షిగా సిఎం రేవంత్ రెడ్డి పచ్చి అబద్ధాలు మాట్లాడారని బిఆర్ఎస్ శాసనసభాపక్ష ఉపనేత హరీష్రావు విమర్శించారు. రాఘవ కన్స్ట్రక్షన్స్ మంత్రి పొంగులేటిది కాదని ముఖ్యమంత్రి చెప్పడం దుర్మార్గం అని మండిపడ్డారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి భార్య, కొడుకు, తమ్ముడు.. దూరపు బంధువులు ఎలా అవుతారని ప్రశ్నించారు. రాఘవ పేరు స్వయాన మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తండ్రి పేరు అని, ఆ కంపెనీ ఆయనదేనని లోకమంతా తెలుసు అని పేర్కొన్నారు. రాఘవ కన్స్ట్రక్షన్స్ డైరెక్టర్లుగా ఉన్నది పొంగులేటి సతీమణి మాధురి, కొడుకు హర్ష రెడ్డి, తమ్ముడు ప్రసాద్ రెడ్డి అని చెప్పారు. శనివారం అసెంబ్లీ సమావేశం వాయిదా పడిన తర్వాత బిఆర్ఎస్ ఎంఎల్ఎలతో కలిసి హరీష్రావు అసెంబ్లీ లాబీలో నిరసనకు దిగారు . మైనింగ్ స్కాం చేసిన మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెంటనే రాజీనామా చేయాలంటూ బిఆర్ఎస్ ఎంఎల్ఎలు నినాదాలు చేశారు. అనంతరం హరీష్రావు మాట్లాడుతూ, సిఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీని తప్పుదోవ పట్టించారని అన్నారు. సభలో కాంగ్రెస్ సర్కార్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుందని అసహనం వ్యక్తం చేశారు. అక్రమాలపై ప్రశ్నిస్తే డొంకతిరుగుడు సమాధానాలా..? అని అడిగారు. రాఘవ కన్స్ట్రక్షన్స్ అవినీతి, అక్రమాలపై ప్రభుత్వం తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జవాబుదారీతనం లేకుండా సభలో దాటవేత ధోరణి ప్రదర్శిస్తున్న కాంగ్రెస్ పాలకుల తీరు శోచనీయం అని పేర్కొన్నారు.
Amaravati Resolution Marks a Clear Political Line in Andhra Pradesh
The Andhra Pradesh Legislative Assembly has sent a strong and unified message on the future of the state’s capital. In a rare display of consensus, the House passed a resolution that seeks legal backing for Amaravati as the sole capital of the state. The move reflects both political clarity and administrative intent. Chief Minister N […] The post Amaravati Resolution Marks a Clear Political Line in Andhra Pradesh appeared first on Telugu360 .
Dacoit: Adivi Sesh Fires Up Chicchubuddi
With just days left for the arrival of Adivi Sesh’s Dacoit, directed by Shaniel Deo, the buzz around the film is soaring. The glimpse, teaser and first single from the movie received superb response. Meanwhile, they released the electrifying second single, Chicchubuddi. This track turns the spotlight onto Adivi Sesh in a never-before-seen avatar, as […] The post Dacoit: Adivi Sesh Fires Up Chicchubuddi appeared first on Telugu360 .
22 ఏళ్ల క్రితం ప్రేమకథ శ్రీరామ నవమి నాడు విగ్రహాలకు పెళ్లి.... #LoveStory #TragicLove #RamKoti
మద్యానికి బానిసై నిత్యం తల్లి, చెల్లిని వేధిస్తున్నాడనే ఆక్రోశంతో తండ్రిని హతమార్చాడు. ఈ సంఘటన వికారాబాద్ జిల్లా పెద్దేముల్ మండల పరిధిలోని బాయిమీది తండాలో జరిగింది. శనివారం తాండూరు రూరల్ సీఐ ప్రవీణ్ కుమార్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం పెద్దేముల్ పోలీస్స్టేషన్ పరిధిలోని బాయిమీది తండాకు చెందిన రాథోడ్ లోక్యనాయక్(50), బిక్కిబాయి దంపతులకు ముగ్గురు సంతానం ఉన్నారు. సాఫీగా సాగుతున్న వీరి కుటుంబంలో మద్యం చిచ్చురేపింది. మద్యానికి మద్యానికి బానిసైన లోక్యనాయక్ కుటుంబంలో కలహాలు ఏర్పడ్డాయి. మద్యానికి బానిసైన లోక్యనాయక్ తరుచుగా మద్యం సేవించి భార్య బిక్కిబాయి, చిన్నకుమార్తె సుప్రియను నిత్యం వేధించేవాడు. ఈ క్రమంలో శుక్రవారం ఉదయం తన భార్య బిక్కిబాయి, కుమార్తె సుప్రియను తీవ్రంగా కొట్టాడు. ఈ విషయాన్ని తల్లి బిక్కిబాయి తక్షణమే హైదరాబాద్లో ఆటో నడుపుకుంటు జీవనం సాగిస్తున్న కుమారుడు రాథోడ్ సునీల్(34)కు ఫోన్లో సమాచారం చేరవేశారు. దీంతో సునీల్ నాయక్ ఆక్రోశంతో స్వగ్రామం బాయిమీది తండాకు చేరుకున్నాడు. తన తల్లి బిక్కిబాయి, చెల్లెలు సుప్రియను వేధిస్తున్న విషయంపై తండ్రి లోక్యనాయక్ను మాట్లాడాడు. ఈ క్రమంలో ఇద్దరి మద్య వాగ్వాదం జరిగింది. మాటమాట పెరుగడంతో ఆగ్రహానికి గురైన రాథోడ్ సునీల్ నాయక్ తన ఇంట్లో ఉన్నటువంటి గొడ్డలితో తండ్రి లోక్యనాయక్ మెడ, దవడ, తల వెనుక భాగంలో బలంగా కొట్టాడు. దీంతో లోక్యనాయక్ రక్తపు మడుగులో అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న స్థానిక ఎస్ఐ ఎం.ప్రశాంత్ వర్ధన్, సీఐ ప్రవీణ్కుమార్రెడ్డిలు సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. మృతుడి తల్లి హేమ్లీబాయి ఫిర్యాదు మేరుకు పోలీసులు 58/2026 యూ/ఎస్ 103(1) బీఎన్ఎస్ సెక్షన్ కింద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ మేరకు నిందితుడు రాథోడ్ సునీల్ నాయక్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మృతదేహన్ని పోస్ట్మార్టం నిమిత్తం తాండూరులోని జిల్లా ఆస్పత్రికి తరలించారు. నిందితుడిని కోర్టులో హజరుపరిచి రిమాండ్కు తరలించినట్లు సీఐ ప్రవీణ్ కుమార్ రెడ్డి తెలిపారు.
జాతీయ లోక్ అదాలత్ లో పలు కేసులు రాజీ
జాతీయ లోక్ అదాలత్ లో పలు కేసులు రాజీ చెన్నూర్, ఆంధ్రప్రభ :
తాగి మెట్రో ఎక్కితే రూ. 2500 ఫైన్
మెట్రో ప్రయాణికులకు కేంద్రం షాకిచ్చింది. నిబంధనలు ఉల్లంఘిస్తే భారీ జరిమానాలు వేసేలా శుక్రవారం లోక్సభలో కొత్త బిల్లు ప్రవేశపెట్టింది. మద్యం తాగి రైలెక్కడం, తోటి ప్రయాణికులకు ఇబ్బంది కలిగించడం, ఉమ్మి వేయడం వంటి వాటికి ఇప్పటివరకు విధిస్తున్న రూ. 500 జరిమానాను రూ. 2,500కు పెంచింది. అలాగే రైల్లో అసభ్య రాతలు రాయడం, పోస్టర్లు అతికిస్తే విధించే ఫైన్ వెయ్యి రూపాయల నుంచి రూ. 10 వేలకు పెంచింది. మహిళా కోచ్లలోకి ప్రవేశించే పురుషులకు ఫైన్ను రూ. 250 నుంచి ఏకంగా రూ. 5 వేలకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు జన విశ్వాస (సవరణ) బిల్లు 2026ను వాణిజ్య, పరిశ్రమల శాఖ సహాయ మంత్రి జితిన్ ప్రసాద్ లోక్సభలో ప్రవేశ పెట్టారు.
అక్రమంగా సిలిండర్లు స్వాధీనం.. ఎర్రమట్టి తవ్వకాలకు బ్రేక్
అక్రమంగా సిలిండర్లు స్వాధీనం.. ఎర్రమట్టి తవ్వకాలకు బ్రేక్ వికారాబాద్ జిల్లాలో టాస్క్ ఫోర్స్
గుడిమల్కాపూర్లో అక్రమ బేకరీపై పోలీసులు దాడి #Gudimalkapur #IllegalBakery #FoodSafety #PoliceRaid
104 ఉద్యోగులకు పెండింగ్ వేతనాలు రీలీజ్
104 ఉద్యోగులకు పెండింగ్ వేతనాలు రీలీజ్ 20.05 కోట్లు విడుదల చేస్తూ ఉత్తర్వులు
వేడెక్కిన పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు మరింత వేడెక్కాయి. కేంద్ర హోం మంత్రి అమిత్ షా శనివారం బిజెపి తరఫున రాష్ట్రంలోని మమత బెనర్జీ సారధ్య టిఎంసి ప్రభుత్వంపై ఛార్జీషీట్ విడుదల చేశారు. బెంగాల్ ఎన్నికలు కేవలం రాష్ట్రానికే పరిమితం అయినవి కావు. ఇది దేశ భద్రత సమగ్రతకు సంబంధించిన విషయం అయిందని తెలిపారు. ఎన్నికల దశలో బిజెపి తరఫున ఆయన జోరు పెంచారు. ఇక్కడ విలేకరుల సమావేశం ఏర్పాటు చేసిన అమిత్ షా మమత ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. 15 సంవత్సరాలుగా సాగుతున్న టిఎంసి సర్కారు హయాంలో పలు అక్రమాలు జరిగాయని విమర్శించారు. ప్రత్యేకించి టిఎంసి ప్రభుత్వ వైఖరితో దేశంలోకి అక్రమ వలసలు ముమ్మరం అయ్యాయని ఆరోపించారు. ఇప్పుడు ఈ ప్రాంతం చొరబాట్ల ముఖద్వారం అయిందని విమర్శించారు. బిజెపి ఛార్జీషీట్లో సంబంధిత విషయాలను ప్రస్తావించామని వివరించారు. టిఎంసి ప్రభుత్వ బుజ్జగింపుల రాజకీయాలు, అవినీతి, రాజకీయ హింసాకాండతో పరిస్థితి దారుణంగా మారిందని ఆరోపించారు. ప్రత్యేకించి దేశ భద్రతకు సవాలు విసిరేలా చొరబాట్ల వ్యవహారం మారిందని అమిత్ షా చెప్పారు. ముఖ్యమంత్రి మమత బెనర్జీ వ్యవహారశైలి చివరికి అరాచక వీధిరౌడి స్థాయికి మారింది. ఇటువంటి ధోరణిని వెంటనే నీరుగార్చి తీరాల్సి ఉందన్నారు. పైగా మమత దీదీ ఎప్పుడూ తాను దాడులకు దిగుతూ , రాజకీయ బాధితురాలు డ్రామాలకు దిగుతారు. ఒక్కోసారి ఆమె తనకు తగలని గాయాలను చూపుతూ సానుభూతికి ప్రయత్నిస్తారు. ఎన్నికల సంఘంపై తిట్లకు దిగుతారు. ఇప్పుడు ఈ మహానుభావురాలి కపట నీతి గురించి బెంగాలీలందరికీ తెలిసిపోయింది. ఆమె తరచూ బాధితురాలనే డ్రామాలో ప్రధాన పాత్రధారి అని గుర్తించారని చెప్పారు. టిఎంసి మైనార్టీ ఓటుబ్యాంకు రక్షణకు ఆమె ఎన్నికల సంఘం చేపట్టిన సర్ను వ్యతిరేకించారని చెప్పారు.
లక్షేట్టిపేట మున్సిపల్ బడ్జెట్ రూ.2574.89 లక్షలు
లక్షేట్టిపేట మున్సిపల్ బడ్జెట్ రూ.2574.89 లక్షలు లక్షేట్టిపేట, ఆంధ్ర ప్రభ : మున్సిపాలిటీ
మెట్రో రైలు విస్తరణకు అసెంబ్లీలో తీర్మానం
హైదరాబాద్: హైదరాబాద్ మెట్రో రైలు విస్తరణకు అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టారు. ప్రజాప్రయోజనాల దృష్ట్యా మెట్రోను విస్తరించాలని తీర్మానంలో పేర్కొన్నారు. ఫేజ్-2ఎ 76.4 కి.మీ., ఫేజ్-2బి 86.1 కి.మీ విస్తరణకు తీర్మానం జరిగింది. మెట్రో విస్తరణలో ఉన్న అవరోధాలను ప్రభుత్వం సభ ముందు ఉంచింది. సాంకేతిక, చట్టపరమైన, నిర్వహణ సమస్యలపై ప్రభుత్వం దృష్టి సారించింది. మెట్రో రైలు ఫేజ్-1 స్వాధీనం చేసుకునే నిర్ణయానికి సభ ఆమోదం తెలిపింది. మెట్రో ఫేజ్-2కు కేంద్ర ఆమోదం త్వరగా లభించేలా కృషి చేయాలని తీర్మానం చేశారు.
కొలాం గిరిజనులు అంటే జంతువుల కంటే హీనమా..
కొలాం గిరిజనులు అంటే జంతువుల కంటే హీనమా.. ఎల్ పి హెచ్ ఎస్
నాడు రైతులకు అండగా నిలిచిన గోదాం..!
నాడు రైతులకు అండగా నిలిచిన గోదాం..! స్టేషన్ ఘన్పూర్, ఆంధ్రప్రభ : స్టేషన్
సమ సమాజ నిర్మాణం కోసం పోరాటం చేస్తున్న పార్టీ సిపిఐ
సమ సమాజ నిర్మాణం కోసం పోరాటం చేస్తున్న పార్టీ సిపిఐ కరీమాబాద్, ఆంధ్రప్రభ
నేపాల్లో మాజీ ప్రధాని ఓలి అరెస్టు
నేపాల్లో దేశ మాజీ ప్రధాని కెపి శర్మ ఓలిని శనివారం అరెస్టు చేశారు. కొత్తగా ఏర్పడ్డ బాలేంద్ర షా ప్రభుత్వం ఈ తీవ్ర చర్యకు దిగింది. 2025 జన్ జడ్ నిరసనల అణచివేతల అంశంపై దర్యాప్తు కమిటీ నివేదిక సమర్పించింది. దీని ఆధారంగా మాజీ ప్రధాని, సిపిఎన్యుఎంఎల్ ఛైర్మన్ కూడా అయిన ఓలిని అదుపులోకి తీసుకున్నారు. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య ఆయననుఖాట్మాండుకు సమీపంలోని భక్త్పూర్ జిల్లాలోని గుండూ ప్రాంతంలో అరెస్టు చేసినట్లు పోలీసు వర్గాలు ప్రకటించాయి. కటుంజెలోని ఆయన నివాసం నుంచి మాజీ హోం మంత్రి , నేపాలీ కాంగ్రెస్ నేత రమేష్ లేఖక్కు నూడా పోలీసులు అరెస్టు చేశారు. గత ఏడాది సెప్టెంబర్లో యువతరం నుంచి అధికార పక్షానికి నిరసనలు వ్యక్తం అయ్యాయి. ఇది జన్జడ్ ఉద్యమంగా మార్మోగింది. అప్పుడు అధికారంలో ఉన్న ఓలి , లేఖక్ల ప్రోద్బలంతో ఉద్యమం అణచివేతకు దమననీతిని ప్రదర్శించారనే అభియోగాలపై దర్యాప్తు జరిగింది. కమిటీ నివేదిక వెలువరించింది. వీరిపైనా ఇతరులపైనా నేరపూరిత చర్యల కేసులు దాఖలు అయ్యాయి. ఇటీవలే పగ్గాలు చేపట్టిన బాలేంద్ర షా ఆధ్వర్యంలో శుక్రవారమే నూతన మంత్రి మండలి సమావేశం జరిగింది. దర్యాప్తు కమిటీ నివేదికను తక్షణం అమలు చేయాలని ఈ సందర్భంగా నిర్ణయించారు. ఈ మేరకు ఇప్పుడు పోలీసు చర్యకుదిగారు. చట్టానికి ఎవరూ అతీతులు కారని ఇప్పటి అరెస్టులపై నూతన హోం మంత్రి సుధాన్ గురుంగ్ సోషల్ మీడియా ద్వారా స్పందించారు.
సీతానగరంలో వైభవంగా బ్రహ్మోత్సవాలు…
సీతానగరంలో వైభవంగా బ్రహ్మోత్సవాలు… చక్రస్నానం, వసంతోత్సవాలతో ఆధ్యాత్మిక కాంతి..పుష్పయాగం, డోలోత్సవంతో మహోత్సవాలు… ఇంద్రకీలాద్రి,
ap-1-state-1-capital : ఏపీకి ఒక్కటే రాజధాని Andhra Prabha Assembly News
ap-1-state-1-capital : ఏపీకి ఒక్కటే రాజధాని Andhra Prabha Assembly News (
ప్రపంచశాంతికి బౌద్ధమే మార్గం: సునీల్ సెనేవి
యుద్ధాల నేపథ్యంలో శాంతికి బుద్ధ బోధనలు అవసరమన్న మంత్రిబుద్ధవనాన్ని ప్రపంచ స్థాయి కేంద్రంగా తీర్చిదిద్దుతామన్న జూపల్లి
కల్తీ బేకరీ ఉత్పత్తుల తయారీ కేంద్రంపై దాడి
కల్తీ బేకరీ ఉత్పత్తులు తయారు చేసి విక్రయిస్తున్న వ్యక్తిని గోల్కొండ టాస్క్ఫోర్స్, గుడిమల్కాపూర్ పోలీసులు శనివారం అరెస్టు చేశారు. నిందితుడి వద్ద నుంచి రూ. 12,54,280 విలువైన మైదాపిండి, చెక్కెర బస్తాలు, సొత్తు స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్, కేడి కాలనీకి చెందిన అహ్మద్ రజా బేకరీ ఉత్పత్తులను తయారు చేసే వ్యాపారం చేస్తున్నాడు. నిందితుడు అహ్మద్ రజా ఎటువంటి లైసెన్స్ లేకుండా, అత్యంత అపరిశుభ్రమైన వాతావరణంలో తక్కువ నాణ్యత గల ముడి పదార్థాలను ఉపయోగించి ఉస్మానియా బిస్కెట్లు, రస్కులు,బటర్ బన్ వంటి ఉత్పత్తులను తయారు చేస్తున్నాడు. వీటిని నగరంలోని వివిధ కిరాణా దుకాణాలు, హోటళ్లు, కేఫ్లకు సరఫరా చేస్తూ ప్రజల ఆరోగ్యంతో ఆటలాడుతూ అక్రమంగా డబ్బు సంపాదిస్తున్నాడు. ఈ సమాచారం తెలియడంతో పోలీసులు తయారీ కేంద్రంపై దాడి చేశారు. నిందితుడిని అరెస్టు చేసి కేసు దర్యాప్తు కోసం గుడిమల్కాపూర్ పోలీసులకు అప్పగించారు. గోల్కొండ జోన్ టాస్క్ ఫోర్స్ ఇన్స్స్పెక్టర్ ఆర్. వెంకటేష్, గుడిమల్కాపూర్ ఇన్స్స్పెక్టర్ రామయ్య, ఎస్సైలు కె. వెంకటరమణ, సురేష్, సిబ్బంది దాడులు చేశారు.
ఐపిఎల్ 2026: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఆర్సిబి
బెంగళూరు: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 19వ సీజన్ ప్రారంభమైంది. ఈ సీజన్లో తొలి మ్యాచ్ డిఫెండింగ్ ఛాంపియన్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు.. సన్రైజర్స్ హైదరాబాద్ మధ్య జరుగుతోంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్లో ఆర్సిబి జట్టు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఆర్సిబి జట్టు సీజన్ ఆరంభ మ్యాచ్ ఆడటం ఇది ఏడోసారి. మరోవైపు ఎస్ఆర్హెచ్కు ఇది రెండోసారి. తుది జట్లు: ఆర్సిబి: విరాట్ కోహ్లీ, ఫిలిప్ సాల్ట్, రజత్ పాటిదర్(కెప్టెన్), జితేశ్ శర్మ(కీపర్), టిమ్ డేవిడ్, రొమారియో షెపర్డ్, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, అభినందన్ సింగ్, జాకడ్ డఫీ, సుయాశ్ శర్మ. ఎస్ఆర్హెచ్: అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్(కెప్టెన్/కీపర్), హెన్రిచ్ క్లాసెన్, అనికేత్ వర్మ, నితీశ్ కుమార్ రెడ్డి, సలీల్ అరోరా, హర్ష్ దూబె, హర్షల్ పటేల్, జయదేవ్ ఉనద్కట్, ఇషాన్ మలింగా.
ప్రభుత్వ నిధులతో గ్రామాల అభివృద్ధి సాధ్యం…
ప్రభుత్వ నిధులతో గ్రామాల అభివృద్ధి సాధ్యం… ఊట్కూర్, ఆంధ్రప్రభ : కేంద్ర రాష్ట్ర
ఈనెల 30న అసెంబ్లీలో సన్నబియ్యంతో విందు భోజనం
సన్నబియ్యంతో విందు భోజనం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈనెల 30వ తేదీన అసెంబ్లీ సెంట్రల్ హాల్లో సన్నంబియ్యంతో వండిన విందు భోజనాన్ని వడ్డించనున్నారు. తెల్లరేషన్ కార్డుదారులకు సన్నబియ్యం పథకం ప్రారంభించి ఏడాది పూర్తయిన సందర్భంగా మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి ఈ విందును ఏర్పాటు చేశారు. రాష్ట్రంలోని 3.39 కోట్ల మందికి దీనిద్వారా ప్రయోజనం పొందుతున్నారు. ఈ విజయాన్ని పురస్కరించుకొని ఈనెల 30వ తేదీన మధ్యాహ్నాం ఒంటిగంటకు ఈ విందు భోజనం నిర్వహించనుండగా ఈ కార్యక్రమానికి సిఎం రేవంత్రెడ్డి, మంత్రులు , ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరుకానున్నారు.
Sri Rama Navami |ఘనంగా శ్రీరామ నవమి కళ్యాణ మహోత్సవం
Sri Rama Navami | హైదరాబాద్, ఆంధ్రప్రభ : భక్తి, వేడుకలు, సంగీతం,
బిసి రిజర్వేషన్ల కోసం పార్లమెంటులో ప్రైవేటు బిల్లు.. రాహుల్ గాంధీకి విహెచ్ వినతి
బిసి రిజర్వేషన్ల కోసం పార్లమెంటు లో ప్రైవేట్ మెంబర్ బిల్లు పెట్టాలని కాంగ్రెస్ మాజీ రాజ్యసభ సభ్యుడు వి. హనుమంత రావు ఏఐసిసి అగ్ర నేత, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీని కోరారు. ఈ మేరకు విహెచ్ శనివారం రాహుల్ గాంధీకి లేఖ రాశారు. బిసిలకు అన్ని రంగాల్లో 42 శాతం రిజర్వేషన్ల కల్పించాలని కేంద్రాన్ని కోరుతూ ప్రధాని నరేంద్ర మోడీని కోరాలని ఆయన రాహుల్ గాంధీని కోరారు. బిసి బిల్లు పెట్టకపోతే ప్రతిపక్షాలు ప్రయోజనం పొందుతాయని, బిసిల పట్ల కాంగ్రెస్కి చిత్తశుద్ధి లేదని విమర్శలు వెల్లువెత్తుతాయని ఆయన తెలిపారు. పైవేట్ మెంబర్ బిల్లు పెట్టేలా చూడాలని ఆయన ఏఐసిసి అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేను, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని, ఏఐసిసి ప్రధాన కార్యదర్శి కసి వేణుగోపాలను కోరారు. బిసి ప్రైవేట్ మెంబర్ బిల్లు కాబట్టి ఆమోదం పొందినా పొందకపోయినా బిసిల పట్ల కాంగ్రెస్కు చిత్తశుద్ధి ఉందని నిరూపించుకోవడానికి బిల్లు పెట్టడం ద్వారా ఉపయోగపడుతుందని ఆయన తెలిపారు. రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్ సవరిస్తేనే బిసిలకు రిజర్వేషన్లు సాధ్యం అవుతుందని ఆయన వివలించారు. రాష్ట్ర ప్రభుత్వం ఢిల్లీలో శ్రీ రాముని కళ్యాణం జరిపించాలని విహెచ్ కోరారు.
లైఫ్ ఇన్సూరెన్స్ చెక్కుల పంపిణీ…
లైఫ్ ఇన్సూరెన్స్ చెక్కుల పంపిణీ… విజయవాడ కార్పోరేషన్, ఆంధ్రప్రభ : విజయవాడ మున్సిపల్
ఇందిరమ్మ ప్రభుత్వంలో పేదల సొంతింటి కల సాకారం..
మేడ్చల్, ఆంధ్రప్రభ : మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మేడ్చల్
BJP : తెలంగాణలో బీజేపీ బలపడేందుకు ప్లాన్ సిద్ధం చేసిందటగా?
తెలంగాణలో బీజేపీ బలపడేందుకు ప్రయత్నాలను మొదలు పెట్టింది
వైభవంగా శ్రీ అభయాంజనేయ స్వామి రథోత్సవం
వైభవంగా శ్రీ అభయాంజనేయ స్వామి రథోత్సవం భారీగా తరలివచ్చిన భక్తజనం ఉరవకొండ రూరల్,
డ్రగ్స్ వద్దు బ్రో పోస్టర్ల ఆవిష్కరణ
డ్రగ్స్ వద్దు బ్రో పోస్టర్ల ఆవిష్కరణ . డ్రగ్స్ నిర్మూలనకు సమిష్టి కృషి
శిక్షణ పూర్తి చేసిన వార్డు సభ్యులకు సర్టిఫికెట్ల పంపిణీ
బాసర, ఆంధ్రప్రభ : గ్రామపంచాయతీలలో వార్డుల అభివృద్ధికి వార్డు సభ్యులు కీలక పాత్ర
మార్కెట్లో అన్ని సైజుల టీవీల ధరలు పెరుగుతున్నాయి. ప్లాస్టిక్, రాగి ధరలు పెరగడం వల్ల ఏసీల రేట్లు కూడా ప్రియం కానున్నాయి. గతంలో రూ.28,000 లభించే 65 అంగుళాల టీవీ ధర ఇప్పుడు రూ.32 వేలకు చేరిందని సమాచారం. అలాగే 32 అంగుళాల టీవీ ధర రూ. 5,700 నుండి రూ.6,400 కు పెరిగింది. ధరలు పెరగడంతో సగానికి పైగా వినియోగదారులు కొనుగోళ్లు చేపట్టేందుకు ఆసక్తి చూపడం లేదు. యుద్ధ ప్రభావం వల్ల గ్యాస్ ధరలు పెరగడమే కాకుండా, సిలిండర్ల కొరత కూడా వేధిస్తోంది.
స్టూడెంట్గా మారిన ఎస్ఐ.. ఆకతాయిలకు చెక్
టేకుమట్ల, ఆంధ్రప్రభ : పోలీసు అంటే కేవలం లాఠీ పట్టి విధులు నిర్వహించడం
గుండ్రేవుల రిజర్వాయర్ నిర్మాణం చేపట్టాలి
గుండ్రేవుల రిజర్వాయర్ నిర్మాణం చేపట్టాలి సాగు–తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారంఏపీ రైతు సంఘం
తిరుమల గిరి ఫేస్-6’ అనధికార లేఅవుట్
తిరుమల గిరి ఫేస్-6’ అనధికార లేఅవుట్ ప్లాట్లు కొని మోసపోవద్దు.. కమిషనర్ హెచ్చరిక
నియోజకవర్గాల వారీగా జీడీడీపీ పెంపుపై దృష్టి
నియోజకవర్గాల వారీగా జీడీడీపీ పెంపుపై దృష్టి యాక్షన్ ప్లాన్ రూపొందించాలి: కలెక్టర్ డా.ఏ.సిరి.
Lenin Team Breaks Silence on Release
Akhil Akkineni has been completely occupied with the shoot of Lenin from a long time. The last schedule is currently happening and there were strong speculations that the film releases on May 1st. There is a debate on social media that the team is tight-lipped about the release. With Ram Charan’s Peddi slated for April […] The post Lenin Team Breaks Silence on Release appeared first on Telugu360 .
తెలంగాణ స్పోర్ట్స్ స్కూల్ కు జిల్లా క్రీడాకారులు ఎంపిక
నిజామాబాద్, ఆంధ్రప్రభ ; తెలంగాణ స్పోర్ట్స్ స్కూల్ జిల్లా స్థాయి ఎంపికలు శనివారం
Change of Plan from Anudeep KV
Anudeep KV made an impressive debut with Jathi Ratnalu. The comic timing in the film was hilarious and all the actors from the film are quite busy now. Anudeep did films like Prince and Funky. Prince ended up as a below average film while Funky brought him a lot of criticism. Anudeep KV was trolled […] The post Change of Plan from Anudeep KV appeared first on Telugu360 .
Revanth Reddy : మైనింగ్ అక్రమాలకు సీఐడీ విచారణకు సిద్ధం
మైనింగ్ పై జరిగిన అక్రమాలన్నింటిపైనా సీబీసీఐడీ విచారణకు ఆదేశిస్తున్నట్లు రేవంత్ రెడ్డి అన్నారు
వ్యర్ధ రహిత సమాజాన్ని నిర్మిద్దాం…
వ్యర్ధ రహిత సమాజాన్ని నిర్మిద్దాం… విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యాన
Bjp Support : 2024 లో ఆ వైరస్ ను తరిమేశాం Andhra Prabha Assembly News
Bjp Support : 2024 లో ఆ వైరస్ ను తరిమేశాం Andhra
అక్రమ మైనింగ్ పై హరీశ్ మండిపాటు
రాఘవ కనస్ట్రక్షన్స్ పైన ఎందుకు కేసులు పెట్టరని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు.
విద్యార్థుల వ్యక్తిత్వ వికాసానికి క్రీడలు దోహదపడతాయి
విద్యార్థుల వ్యక్తిత్వ వికాసానికి క్రీడలు దోహదపడతాయి నిజామాబాద్ స్పోర్ట్స్, ఆంధ్రప్రభ : గిరిరాజ్
ఆరో తరగతి బాలికపై దారుణం ఎన్టీఆర్ బ్యూరో , ఆంధ్రప్రభ : ఎన్టీఆర్
జీజీహెచ్లో ‘స్వర్ణాంధ్ర –స్వచ్ఛ ఆంధ్ర’ కార్యక్రమం
జీజీహెచ్లో ‘స్వర్ణాంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర’ కార్యక్రమం కర్నూలు, ఆంధ్రప్రభ : ఆంధ్రప్రదేశ్
Pawan Kalyan : వైసీపీ అధికారంలోకి రావడం జరగని పని
వైసీపీ మళ్లీ అధికారంలోకి వస్తుందని చాలా మంది భయపడుతున్నారని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అన్నా
Amaravathi : అమరావతి అందరిదీ.. అందుకే రాజధానిని ఇక్కడ ఏర్పాటు చేశాం
అమరావతి రాజధానిగా చట్టబద్ధత కల్పించేలా కేంద్రానికి పంపే తీర్మానంపై శాసనసభలో కొనసాగుతున్న చర్చలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాట్లాడారు
మైనింగ్, ఇసుక తవ్వకాలపై సిబిసిఐడి విచారణ: సిఎం రేవంత్
హైదరాబాద్: మైనింగ్, ఇసుక తవ్వకాలపై సిబిసిఐడి విచారణకు సిఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఈ మేరకు శాసనసభలో ఆయన ప్రకటన చేశారు. ‘‘సిరిసిల్ల, నేరెళ్ల ఇసుక మాఫియాపై విచారణ జరిపిస్తాం. సంతోష్ రావు, ఆయన తండ్రి రవీందర్ రావుపై, గంగుల కమలాకర్ అక్రమ గ్రానైట్ మైనింగ్, వద్దిరాజు రవిచంద్ర కంపెనీ అక్రమ మైనింగ్పై, రాఘవ కన్స్స్ట్రక్షన్తో పాటు అన్నింటిపై సిబిసిఐడి విచారణకు ఆదేశిస్తున్నాం’’ అని సిఎం అన్నారు. విచారణలో నిజాలు నిగ్గు తేల్చి శాసనసభలో నివేదిక పెడతామని స్పష్టం చేశారు. ‘‘అక్రమాలకు పాల్పడింది బిఆర్ఎస్ నేతలు, వారి బంధువులే. వద్దిరాజు రవిచంద్ర వంటివారిని బెదిరించి దారిలోకి తెచ్చుకున్నారు. స్వయంగా హరీశ్ రావు తమ్ముడు మహేశ్వర్రావు ఇసుక మాఫియా నడిపారు. అతడి అక్రమాల వల్లే కెటిఆర్ మైనింగ్ శాఖ తీసుకున్నారు’’ అని సిఎం పేర్కొన్నారు.
పాడి రైతులకు భారీ లాభం… కృష్ణా మిల్క్ యూనియన్ కీలక నిర్ణయంపాల సేకరణ
నిజామాబాద్ బాలికల జూనియర్ కళాశాలకు రాష్ట్ర అవార్డు
నిజామాబాద్ స్పోర్ట్స్, ఆంధ్రప్రభ : నిజామాబాద్ ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల రాష్ట్ర
Gas cylinders | 30సిలిండర్లతో…
Gas cylinders | 30సిలిండర్లతో… Gas cylinders | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్
ఆలేరు, ఆంధ్రప్రభ : రైతాంగ సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం అగ్ర ప్రాధాన్యత ఇస్తుందని
అమరావతి రాజధాని ఆంధ్రుల ఆకాంక్ష….
అమరావతి రాజధాని ఆంధ్రుల ఆకాంక్ష…. అప్పట్లో మూడు రాజధానులను వ్యతిరేకించాను.అసెంబ్లీలో ఎమ్మెల్యే వసంత
అమరావతి గ్రోత్ ఇంజన్ అవుతుంది..
అమరావతి గ్రోత్ ఇంజన్ అవుతుంది.. రైతుల సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలి..అమరావతి సీఎం
ముందస్తు అడ్మిషన్లను అరికట్టండి…
ముందస్తు అడ్మిషన్లను అరికట్టండి… కార్పొరేట్ ప్రైవేట్ విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలి..ప్రచార ఫ్లెక్సీలను తొలగించాలి.పి.డి.ఎస్.యు
ఆర్థిక సాధికారతకు స్వయం ఉపాధి చేయూత…
ఆర్థిక సాధికారతకు స్వయం ఉపాధి చేయూత… రైజ్ శిక్షణ కార్యక్రమాలు, వర్క్షాప్లను సద్వినియోగం
జనవరిలో భర్త మరణం.. పిల్లలకు విషమిచ్చి భార్య ఆత్మహత్య
సంగారెడ్డి: కంది మండలం జూలకల్లో దారుణం చోటు చేసుకుంది. ఇద్దరు పిల్లలకు విషమిచ్చి తల్లి ఆత్మహత్య చేసుకుంది. చిన్నారులు చనిపోయిన తర్వాత ఉరేసుకుని తల్లి ఆత్మహత్యకు పాల్పడింది. మృతులు తల్లి మమత (28), మణికంఠ(5), ప్రళయ(4)గా గుర్తించారు. జనవరి నెలలో రోడ్డు ప్రమాదంలో మమత భర్త చనిపోయాడు. భర్త చనిపోయాడనే మనస్తాపంతో పిల్లలతో సహా మమత ఆత్మహత్య చేసుకుంది. ఈ ముగ్గురి మృతితో ఆ ప్రాంతంలో విషాదఛాయలు అలముకున్నాయి.
పిల్లలకు పౌష్టికాహారం అందితేనే మానసిక ఎదుగుదల ఉంటుంది: రేవంత్
హైదరాబాద్: బ్రేక్ ఫాస్ట్ స్కీమ్ అమలు చేయటం వెనుక సహేతుక కారణం ఉందని సిఎం రేవంత్ రెడ్డి తెలిపారు. దేశంలో ప్రస్తుతం ఆహారభద్రత ఉంది కానీ పౌష్టికాహారం అందట్లేదు అని అన్నారు. అంగన్వాడీ పిల్లలకు బ్రేక్ ఫాస్ట్ స్కీమ్ లో భాగంగా ‘తొలి ముద్ద’ పథకాన్ని సిఎం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి సీతక్క, కొండా సురేఖ, సీతాదయాకర్ రెడ్డి పాల్గొన్నారు. రెడీ టూ కుక్ ఫుడ్ ( ఉప్మా, కిచిడీ మిక్స్) ను బ్రేక్ ఫాస్ట్ గా ప్రభుత్వం అందించింది. అంగన్వాడీ వర్కర్స్ కు సెల్ ఫోన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బిడ్డ కడుపులో ఉన్నప్పటి నుంచే తల్లికి పౌష్టికాహారం అందిస్తున్నాం అని..పిల్లలకు పౌష్టికాహారం అందితేనే మానసిక ఎదుగుదల ఉంటుందని రేవంత్ తెలియజేశారు. అంగన్వాడీ సిబ్బందిని ప్రభుత్వం కుటుంబసభ్యుల్లా భావిస్తోందని, అంగన్వాడీ సిబ్బంది సమస్యలపై ఎప్పటికప్పుడు చర్చిస్తున్నాం అని అన్నారు. అంగన్వాడీ కేంద్రాలు అద్దె భవనాల్లో ఉండడానికి వీల్లేదు అని..అంగన్వాడీ స్కూళ్లకు సొంత భవనాలు నిర్మించే చర్యలు చేపట్టామని అన్నారు. పౌష్టికాహారం లేకపోవడం వల్లే ఎక్కువ సమస్యలు వస్తున్నాయని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
అనుకోని సమయాల్లో విపత్తు ప్రమాదంలో ఎలా కాపాడుకోవాలి..
అనుకోని సమయాల్లో విపత్తు ప్రమాదంలో ఎలా కాపాడుకోవాలి.. ఎన్డీఆర్ఎఫ్ ఆధ్వర్యంలో ఫ్లాష్ ఫ్లడ్స్
పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి…
పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి… ఉరవకొండ రూరల్, ఆంధ్రప్రభ :
పుట్టపర్తి నారాయణచార్యుల జయంతి వేడుకలు
పుట్టపర్తి నారాయణచార్యుల జయంతి వేడుకలు శ్రీకాకుళం, ఆంధ్రప్రభ : జిల్లా పోలీస్ కార్యాలయంలో
నిత్య అన్నదాన పథకానికి విరాళం…
నిత్య అన్నదాన పథకానికి విరాళం… ఇంద్రకీలాద్రి, ఆంధ్రప్రభ : నగరంలోని ఇంద్రకీలాద్రిపై ఉన్న
Assembly | సభ ఏకగ్రీవ ఆమోదం… Assembly | ఆంధ్రప్రభ, వెబ్డెస్క్ :
మ్యాచ్కి సిద్ధమైన ఎస్ఆర్హెచ్.. ఇషాక్ కిషన్ అరుదైన రికార్డు
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 19వ సీజన్ ఇవాళ్టి (మార్చి 28) నుంచి ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్లో డిఫెండింగ్ ఛాంపియన్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో, సన్రైజర్స్ హైదరాబాద్ తలపడనుంది. అయితే ఈసారి ఎస్ఆర్హెచ్ తాత్కాలిక కెప్టెన్సీ బాధ్యతలను ఇషాన్ కిషన్కు అప్పగించిన విషయం తెలిసిందే. రెగ్యులర్ కెప్టెన్ పాట్ కమ్మిన్స్ జట్టుతో జతకట్టినప్పటికీ.. కొన్ని మ్యాచ్లకు అతడు దూరం కానున్నాడు. దీంతో ఇషాన్ ఆ మ్యాచ్లకు కెప్టెన్సీ చేస్తాడు. ఈ క్రమంలో ఇషాన్ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. ఐపిఎల్ చరిత్రలోనే అతి చిన్న వయస్సులోనే సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుకు కెప్టెన్సీ చేస్తున్న ఆటగాడిగా అతడు రికార్డు నెలకొల్పాడు. ఇంతకు ముందు శిఖర్ ధవన్, మనీశ్ పాండే, భువనేశ్వర్ కుమార్లు జట్టుకు సారథ్య బాధ్యతలు చేపట్టిన వారంతా ఇషాన్ కంటే పెద్ద వారే. ఇవాళ్టికి ఇషాన్ కిషన్ వయస్సు 27 ఏళ్ల 253 రోజులు. సన్రైజర్స్ చరిత్రలో ఓవరాల్గా రెండో పిన్న వయస్కుడు కావడం గమనార్హం. 2018వ సీజన్లో కేన్ విలియమ్సన్ 27 ఏళ్ల 244 రోజుల వయస్సులో ఎస్ఆర్హెచ్కు కెప్టెన్గా వ్యవహరించాడు.
tirumala|కొండపై కొనసాగుతున్న రద్దీ
tirumala| కొండపై కొనసాగుతున్న రద్దీ ఏడుకొండలవాడి దర్శనానికి భారీ క్యూ ఆంధ్రప్రభ వెబ్డెస్క్
11 Ycp Mlas Absent : ఈ రోజూ రాలేదు Andhra Prabha Assembly News
11 Ycp Mlas Absent : ఈ రోజూ రాలేదు Andhra Prabha
వైభవంగా ఇంద్రకీలాద్రిపై శ్రీరామ పట్టాభిషేకం..
వైభవంగా ఇంద్రకీలాద్రిపై శ్రీరామ పట్టాభిషేకం.. శ్రీరామనవమి ఉత్సవాల్లో నేత్రపర్వంగా మహోత్సవంపాలకమండలి సభ్యుల సమక్షంలో
Andhra Prabha Smart Edition |TS |శివతాండవమే/డిప్రెష్ మొదలైంది
ఆంధ్రప్రభ స్మార్ట్ ఎడిషన్ 28-03-2026, 4.00PM ts మూసీని అడ్డుకుంటే శివతాండవమే
తహసిల్దార్ కు వినతి పత్రం అందజేత..
చిట్యాల, ఆంధ్రప్రభ : ప్రతినెల 30న పౌర హక్కుల ( సివిల్ రైట్స్
ప్రశాంతంగా కొనసాగుతున్న పదో తరగతి పరీక్షలు..
ఊట్కూర్, ఆంధ్రప్రభ ; పదో తరగతి విద్యార్థులకు నిర్వహిస్తున్న వార్షిక పరీక్షలు నారాయణపేటజిల్లాఊట్కూర్
రాయపర్తిలో 20 కిలోల గంజాయి స్వాధీనం
రాయపర్తి, ఆంధ్రప్రభ : మండల కేంద్రంలో అక్రమంగా తరలిస్తున్న 20 కిలోల ఎండు
చెన్నూరు బార్ అసోసియేషన్ అధ్యక్షునిగా రవీందర్
చెన్నూర్, ఆంధ్రప్రభ : మంచిర్యాల జిల్లా చెన్నూర్ మున్సిఫ్ కోర్టు బార్ అసోసియేషన్
ఇంద్రకీలాద్రిపై స్వచ్ఛ భారత్ స్ఫూర్తి..
ఇంద్రకీలాద్రిపై స్వచ్ఛ భారత్ స్ఫూర్తి.. దుర్గమ్మ ఆలయంలో భారీ పారిశుధ్య కార్యక్రమంప్లాస్టిక్ రహిత
నిజామాబాద్ స్పోర్ట్స్, ఆంధ్రప్రభ : జిల్లాలో పదన తరగతి పరీక్షలను పకడ్బందీగా నిర్వహిస్తున్నామని
పారిశుద్ధ్యం మెరుగుదలకు సహకరించాలి..
పారిశుద్ధ్యం మెరుగుదలకు సహకరించాలి.. శావల్యాపురం, ఆంధ్రప్రభ : పారిశుద్ధ్య మెరుగుదలకు ప్రతి ఒక్కరూ
తమిళనాడు ఎన్నికల బరిలో స్టార్ డైరెక్టర్..
చెన్నై: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు ఈసారి రసవత్తరంగా జరగనున్నాయి. స్టార్ హీరో విజయ్ కొత్త పార్టీ పెట్టి ఎన్నికల బరిలో దిగుతున్న సంగతి తెలిసిందే. మరికొంతమంది సినీ నటీనటులు కూడా ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్దమవుతున్నారు. తాజాగా డైరెక్టర్ సుందర్ సి ఈ ఎన్నికల్లో పోటీ చేయబోతున్నట్లు ప్రకటించారు. ఆయన అన్నాడిఎంకె కూటమిలోని పుతియ నీతి కట్చి(పిఎన్ కె) పార్టీ తరుఫున సుందర్.. మధురై సెంట్రల్ నియోజకవర్గం నుండి పోటీ చేయబోతున్నారు. ఈ విషయాన్ని ఆ పార్టీ వ్యవస్థాపకుడు ఏ.సి. షణ్ముగం శనివారం ప్రకటించారు. DMK కీలక నేత, మంత్రి పి.టి.ఆర్. పళనివేల్ త్యాగరాజన్తో సుందర్ తలపడే అవకాశం ఉంది. డైరెక్టర్ సుందర్ ఎన్నికల్లో పోటీ చేయడంపై ఆయన భార్య, సినీ నటి, బిజెపి నాయకురాలు ఖుష్బూ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ఆయన జీవిత భాగస్వామిగా, నేను ఎంతో గర్వంతో ఉప్పొంగిపోతున్నాను. గత 30 ఏళ్లుగా తమిళనాడు ప్రజలను అలరిస్తూ వస్తున్న ఆయన, తనను ఈ స్థాయికి తీసుకువచ్చిన ప్రజల కోసం తన అత్యుత్తమ సేవలను అందిస్తారని నేను కచ్చితంగా నమ్ముతున్నాను అంటూ ఖుష్బూ ఆనందం వ్యక్తం చేశారు.
Royal Enfield Guerrilla 450 Apex|బుల్లెట్లో న్యూ మోడల్
Royal Enfield Guerrilla 450 Apex|బుల్లెట్లో న్యూ మోడల్ ఆంధ్రప్రభ వెబ్డెస్క్ :
రామదండు ఆధ్వర్యంలో మైక్ సెట్ ఏర్పాటు..
బిక్కనూరు, ఆంధ్రప్రభ ; మండల కేంద్రంలోని గాంధీ విగ్రహం వద్ద శ్రీరామ దండు
కొలిక్కిరాని ‘జననాయగన్’ వివాదం.. మరోసారి రిలీజ్ వాయిదా?
తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన చిత్రం ‘జననాయగన్’. నిజానికి ఈ సినిమా ఈ జనవరిలోనే విడుదల కావాల్సింది. కానీ, కొన్ని కారణాల వల్ల సినిమా విడదుల వాయిదా పడుతూ వస్తుంది. తాజ నివేదికల ప్రకారం ఈ సినిమా విడుదల మరింత ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. విజయ్ పుట్టినరోజున ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నట్లు వార్తలు వచ్చాయి. జూన్ 22న హీరో పుట్టినరోజు కావడంతో ఈ సినిమాను జూన్ 18వ తేదీన విడుదల చేస్తారని అంతా భావించారు. అయితే ఈ తేదీకి కూడా సినిమా రావడం కష్టమే అని తెలుస్తోంది. ఈ సినిమాను నిర్మించిన కెవిఎన్ ప్రొడక్షన్స్ చేతిలో ప్రస్తుతం భారీ ప్రాజెక్టులు ఉన్నాయి. అందులో యశ్ నటిస్తున్న ‘టాక్సిక్’ కూడా ఒకటి. ఈ చిత్రం జూన్లో విడుదల కానుంది. దీంతో జులైలో ‘జననాయగన్’ను రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారని తెలుస్తోంది.
After Dhurandhar Akshaye Khanna’s Mahakali
Akshaye Khanna has been on a massive success streak and Dhurandhar, took his popularity to next level. The actor is currently working in a typical and landmark role as Shukracharya, in the prestigious Prashanth Varma Cinematic Universe film, Mahakali. The movie is coming after a blockbuster success like HanuMan, in the franchise. Prashanth Varma has […] The post After Dhurandhar Akshaye Khanna’s Mahakali appeared first on Telugu360 .
ఢిల్లీ ఎయిర్పోర్ట్లో కొండ విజయ్ కుమార్ వద్ద 1.4 కిలోల బంగారం అదుపులో! #GoldSeizure #DelhiAirport
ViratKohli|ఫేమస్ కోసం ఇంత దిగజారాలా..?
ViratKohli| ఫేమస్ కోసం ఇంత దిగజారాలా..? ఆంధ్రప్రభ వెబ్డెస్క్ : నెట్టింట్లో ఫేమస్
ఇంటితో పాటు గ్రామాన్ని శుభ్రం చేసుకోవాలి…
ఇంటితో పాటు గ్రామాన్ని శుభ్రం చేసుకోవాలి… రాప్తాడు, ఆంధ్రప్రభ : మన ఇళ్లతోపాటు
టీటీడీకి సీఎంఆర్ ఫ్యామిలీ మాల్ రూ.10లక్షల విరాళం…
టీటీడీకి సీఎంఆర్ ఫ్యామిలీ మాల్ రూ.10లక్షల విరాళం… హైదరాబాద్, ఆంధ్రప్రభ : తిరుమల
పుట్టపర్తి నారాయణాచార్యుల జన్మదిన వేడుకలు…
పుట్టపర్తి నారాయణాచార్యుల జన్మదిన వేడుకలు… కర్నూలు, ఆంధ్రప్రభ : సరస్వతీ పుత్రులు పద్మశ్రీ
భక్తులకు చలువ పందిర్లు ఏర్పాటు చేయాలి..
భక్తులకు చలువ పందిర్లు ఏర్పాటు చేయాలి.. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలకూడదు..శ్రీశైలం దేవస్థానంలో
Young People |ఫోటోగ్రాఫర్లపై దాడి, అరెస్టులు
Young People | ఫోటోగ్రాఫర్లపై దాడి, అరెస్టులు Young People | ఆంధ్రప్రభ,
బలహీన వర్గాలకు మా ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇస్తుంది: పొన్నం
హైదరాబాద్: బలహీన వర్గాలకు తమ ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇస్తుందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. బిసిల గురించి మాట్లాడుతుంటే బిఆర్ఎస్ వాకౌట్ చేసిందని, బిసి రిజర్వేషన్ల పెంపు సమయంలో కూడా వాకౌట్ చేశారని సభలో బిసిల అంశం వచ్చినప్పుడల్లా బిఆర్ఎస్ బయటకు వెళ్తుంది అని అన్నారు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా బిసి రిజర్వేషన్ల పెంపు అంశంపై పొన్నం మాట్లాడారు. నైపుణ్యాభివృద్ధి, స్వయం ఉపాధి పథకాలకు అండగా నిలుస్తున్నామని తెలియజేశారు. బిసిల అభివృద్ధి కోసం విపక్ష నేతలు మంచి సలహాలు ఇవ్వాలని పొన్నం సూచించారు. విద్యార్థుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని, గురుకులాల్లో మౌలిక వసతులు పెంచుతున్నామని అన్నారు. పోలీసుల భద్రత, సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, డ్రగ్స్ కట్టడి చేస్తున్నాం అని పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు.

32 C