ఇంటర్ ఫలితాలలో వీఆర్ కళాశాల విద్యార్థుల ప్రతిభ
ఆలేరు, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరులోని వీఆర్ జూనియర్ కళాశాల
రాఘవేంద్ర కరిమల కళాశాల ఇంటర్ ఫలితాల ప్రభంజనం
జన్నారం రూరల్, ఆంధ్రప్రభ : మంచిర్యాల జిల్లా జన్నారం మండల కేంద్రంలోని రాఘవేంద్ర
మేరా యువ భారత్ కు తారా విద్యార్థులు
మేరా యువ భారత్ కు తారా విద్యార్థులు సంగారెడ్డి ప్రతినిధి, ఆంధ్రప్రభ :
ఆర్ధికసాయం అందించిన లోనె శ్రవణ్ కుమార్
ఆర్ధికసాయం అందించిన లోనె శ్రవణ్ కుమార్ రఘునాథపల్లి, ఆంధ్రప్రభ: రఘునాథపల్లి మండలం కన్నాయపల్లి
ఐపిఎల్ 2026: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న గుజరాత్
లక్నో: ఇండియన్ ప్రీమియర్ లీగ్లో భాగంగా లక్నోలోని ఏకనా స్టేడియం వేదికగా.. లక్నో సూపర్ జెయింట్స్తో జరుగుతున్న మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ జట్టు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఈ సీజన్లో తొలి మ్యాచ్లో ఓడిపోయినప్పటికీ.. ఆ తర్వాత వరుసగా రెండు మ్యాచుల్లో విజయం సాధించి ఫుల్ జోష్లో ఉంది లక్నో. ఇప్పుడు ఈ మ్యాచ్లోనూ గెలిచి హ్యాట్రిక్ సాధించాలని భావిస్తోంది. ఇక ఢిల్లీ క్యాపిటల్స్తో ఉత్కంఠగా జరిగిన మ్యాచ్లో 1 పరుగు తేడాతో గెలిచిన గుజరాత్ జట్టు ఈ మ్యాచ్లోనూ గెలిచేందుకు వ్యూహాలు రచిస్తోంది. ఇక ఈ మ్యాచ్లో ఇరు జట్లు గత మ్యాచ్లోని జట్లనే కొనసాగిస్తుంది. తుది జట్లు : జిటి: సాయి సుదర్శన్, శుభ్మాన్ గిల్(కెప్టెన్), జాస్ బట్లర్(కీపర్), వాషింగ్టన్ సుందర్, గ్లెన్ ఫిలిప్స్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, కగిసో రబాడా, మహ్మద్ సిరాజ్, అశోక్ శర్, ప్రసిద్ధ్ కృష్ణ. ఎల్ఎస్జి: మిచెల్ మార్ష్, ఎయిడెన్ మార్క్రమ్, రిషబ్ పంత్(కీపర్/కెప్టెన్), అయుష్ బదోనీ, నికోలస్ పూరన్, అబ్దుల్ సమాద్, ముకుల్ చౌదరి, మహ్మద్ షమీ, అవేశ్ ఖాన్, దిగ్వేష్ రాఠి, ప్రిన్స్ యాదవ్.
Allu Aravind’s Wish for Mrunal Thakur
Mrunal Thakur is one of the finest performers of Indian cinema and doing Telugu films has been her priority. After Hi Nanna, the actress is seen beside Adivi Sesh in Dacoit. Her performance is winning the hearts of the audience and Dacoit is doing decent all over. During the film’s success meet, ace producer Allu […] The post Allu Aravind’s Wish for Mrunal Thakur appeared first on Telugu360 .
asha bhosle|ఎన్నో అవార్డులు ఆమె సొంతం..
asha bhosle| ఎన్నో అవార్డులు ఆమె సొంతం.. ఆంధ్రప్రభ వెబ్డెస్క్ : గానకోకిల,
పార్లమెంట్ లో మహిళా ప్రాతినిధ్యం పెరగాల్సిందే: బండి
హైదరాబాద్: పార్టీలు మహిళా రిజర్వేషన్ బిల్లును అడ్డుకుంటే చరిత్ర హీనులవుతారు అని బిజెపి కేంద్రమంత్రి బండిసంజయ్ తెలిపారు. పార్లమెంట్ లో మహిళా ప్రాతినిధ్యం పెరగాల్సిందేనని అన్నారు. ఈ సందర్భంగా బండి మీడియాతో మాట్లాడుతూ..తెలంగాణ అసెంబ్లీలో 60 మంది మహిళలకు అవకాశాలు లభిస్తాయని, మహిళలు ఆశలు, ఆకాంక్షలకు మహిళా రిజర్వేషన్ బిల్లని బండి తెలియజేశారు. ప్రధాని నరేంద్ర మోడీ మహిళా రిజర్వేషన్ బిల్లుతో రాజకీయాల్లో..33 శాతం రిజర్వేషన్లు కల్పించడం చారిత్రాత్మకమని కొనియాడారు. మహిళా సాధికారత గురించి మాట్లాడే పార్టీలన్నీ పార్లమెంట్ లో బిల్లుకు మద్దతివ్వాలని, మహిళలకు చట్టసభలో రాజకీయ రిజర్వేషన్లు దశాబ్దాల నాటి కల అని బండి సంజయ్ పేర్కొన్నారు.
summer| మండుతున్న ఎండలు తెలుగు రాష్ర్టాల్లో 40 డిగ్రీల ఉష్ణోగ్రతలుబయటకు రావడానికి భయపడుతున్న
ఇన్స్పైర్ ఐఐటీ, నీట్ అవార్డ్స్లో వికాస్ హైస్కూల్ విద్యార్థుల ప్రతిభ
తొర్రూరు టౌన్, ఆంధ్రప్రభ : ఇన్స్పైర్ ఐఐటీ & నీట్ ఫౌండేషన్ నిర్వహించిన
Legendary Singer Asha Bhosle Passes Away at 92
Asha Bhosle passed away on April 12, 2026, in Mumbai at the age of 92. She was undergoing treatment for health complications before breathing her last at a private hospital. She had a career of over seven decades. She recorded over 11,000 songs in multiple languages, making her one of the most versatile singers in […] The post Legendary Singer Asha Bhosle Passes Away at 92 appeared first on Telugu360 .
Ys Jagan : జగన్ దెబ్బకు చంద్రబాబుకు మైండ్ బ్లాక్ అయినట్లుందిగా?
వైఎస్ జగన్ మావిగన్ ప్రతిపాదన తెచ్చి ఒకరకంగా అమరావతికి అడ్డంగా నిలబడ్డట్టే కనపడుతుంది.
గంజాయి మత్తులో యువకుల వీరంగం.. ఆటో డ్రైవర్పై దాడి..
హైదరాబాద్: కులుసుంపుర పోలీస్ స్టేషన్ పరిధి మంగా గంజాయి లో వీరంగం సృష్టించారు. జియాగూడలోని ఓ సందులో బైక్పై నుంచి అతి వేగంగా వచ్చిన ఇద్దరు యువకులు ఎదురుగా వస్తున్న ఆటో డ్రైవర్తో వాగ్వాదానికి దిగారు. వివాదం క్రమంగా హింసకు దారి తీసింది. దీంతో ఆటో డ్రైవర్తో పాటు ఆటోలోని వృద్ధులపై కూడా దాడికి యత్నించినట్లు సమాచారం. అడ్డుకునేందకు వచ్చిన స్థానికులపై కూడా యువకులు దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. అంతటితో ఆగకుండా, కొద్ది సేపటి తర్వాత గ్యాంగ్తో ఆటో డ్రైవర్ ఇంటికి వచ్చి మళ్లీ దాడులు చేశారు. భయంతో గేట్లు మూసుకున్నప్పటికీ.. నిందితులు రాళ్లతో దాడి చేసి వీరంగం సృష్టించారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు అక్కడి సిసిటివి కెమెరాల్లో రికార్డయ్యాయి. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
యనమల రామకృష్ణుడిని పరామర్శించిన రాజ్యసభ సభ్యుడు…
యనమల రామకృష్ణుడిని పరామర్శించిన రాజ్యసభ సభ్యుడు… విజయవాడ, ఆంధ్రప్రభ : మాజీ ఆర్థిక
Amaravati Back on Track: Legal Clarity Restores Investor Confidence
Amaravati is witnessing a strong revival. With legal clarity and policy stability now in place, uncertainty around the capital has largely faded. The recent constitutional backing has restored confidence among investors and projects once stalled are now moving forward at a pace. The government has taken decisive steps to rebuild Amaravati’s image. Approval of the […] The post Amaravati Back on Track: Legal Clarity Restores Investor Confidence appeared first on Telugu360 .
వాహనదారులకు హెల్మెట్ పై అవగాహన…
వాహనదారులకు హెల్మెట్ పై అవగాహన… హెల్మెట్ అనే రక్షణ కవచం ధరించండి…అజిత్ సింగ్
పేదలకు సేవే పరమావధి… కళ్ళే లలిత వీధిలో 53నెలలు నుండి ప్రతి నెల
Telangana | షెడ్యూల్ విడుదల Telangana | ఆంధ్రప్రభ వెబ్డెస్క్ : తెలంగాణ
విశాఖకు మరింతగా ఐటి పెట్టుబడులు పెరిగే అవకాశం: లోకేష్
అమరావతి: అంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో క్వాంటమ్ ఏర్పాటు చిన్న చిన్న అడుగులు కాదని.. ఓ మహత్తర ముందడుగని ఆ రాష్ట్ర మంత్రి నారా లోకేష్ అన్నారు. సిఎం చంద్రబాబు దూరదృష్టి ప్రతి రోజుసి మమల్ని ఆశ్చపరుస్తునే ఉంటుంతని తెలిపరు. ఐటి దిగ్గజం ఐబిఎంకు విశాఖకు స్వాగతం పలుకతూ ఎక్స్ పోస్ట్ పెట్టారు. ఐబిఎం కార్యకలాపాలు ప్రారంభమవుతున్న సంకేతాలతో విశాఖ నగరానికి ఐటి పట్టుబడులు మరింతగా పెరిగే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. విశాఖ ఐటి హబ్గా మరింత బలపుడుతోందని ధీమా వ్యక్తం చేశారు.
Youth |మార్కెట్లోకి బజాజ్ పల్సర్ 180 బైక్
Youth | మార్కెట్లోకి బజాజ్ పల్సర్ 180 బైక్ Youth | ఆంధ్రప్రభ
20వరకు ఇంటర్ సప్లిమెంటరీ, రీకౌంటింగ్ ఫీజుల చెల్లింపు…
20వరకు ఇంటర్ సప్లిమెంటరీ, రీకౌంటింగ్ ఫీజుల చెల్లింపు… మే 13 నుంచి ఇంటర్
తొర్రూరులో పాంచజన్య స్కిన్, హెయిర్ క్లినిక్ ప్రారంభం
తొర్రూరు టౌన్, ఆంధ్రప్రభ : దినదినాభివృద్ధి చెందుతున్న తొర్రూరు పట్టణంలో ప్రజలకు అన్ని
జోగులాంబ ఆలయాన్ని దర్శించుకున్న మాజీ ఎమ్మెల్యే ఆనంద్
వికారాబాద్, ఆంధ్రప్రభ : గద్వాల జిల్లా జోగులాంబ దేవాలయాన్ని ఆదివారం నాడు వికారాబాద్
ప్రముఖ గాయని ఆశాభోస్లే కన్నుమూత
మహారాష్ట్ర : ప్రముఖ గాయని ఆశా భోస్లే (92) కన్నుమూశారు. శనివారం ముంబాయి లోని బ్రీచ్ క్యాండీ ఆస్పత్రిలో చేరారు. గుండె, ఊపిరితిత్తుల సమస్యతో చికిత్స పొందుతూ ఆశా భోస్లే ఆదివారం తుదిశ్వాస విడిచారు. 1933 లో మహారాష్ట్రలోని సాంగ్లీలో జన్మించారు. ప్రముఖ గాయని లతా మంగేష్కర్ కు సోదరి ఆశా భోస్లే. ఏడుసార్లు ఫిల్మ్ గెలుచుకున్నారు. రెండుసార్లు జాతీయ ఉత్తమ గాయని అవార్డు, 2000 లో దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు, 2008లో పద్మభూషణ్ ఫురస్కారం అందుకున్నారు. ఇప్పటివరకు వెయ్యికి పైగా బాలీవుడ్ చిత్రాలకు పాటలు పాడారు. ఆశా భోస్లే కన్నుమూసినట్లు కుటుంబు సభ్యులు ధ్రువీకరించారు. సోమవారం ఉ.11 నుంచి అభిమానుల సందర్శనార్థం స్వగృహంలో ఆశా భోస్లే భౌతికకాయం ఉండగా..సాయంత్రం 4 గం.లకు ముంబయి శివాజీ పార్కులో ఆశా భోస్లే అంత్యక్రియలు జరగనున్నాయి.
ఎండల కారణంగా నిర్మానుషంగా హైదరాబాద్ రోడ్డు
వికారాబాద్, ఆంధ్రప్రభ : ఎండల వేడిమి కారణంగా వికారాబాద్ నుండి హైదరాబాద్ వెళ్లే
పేదలకు అండగా సీఎం చంద్రబాబు… గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము..రూ.12.15లక్షల…సీఎం రిలీఫ్ ఫండ్
ముధోల్ ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గం ఎన్నిక
ముధోల్, ఆంధ్రప్రభ : నిర్మల్ జిల్లా ముధోల్ మండల ప్రెస్ క్లబ్ నూతన
asha bhosle|ఆశా భోస్లే కన్నుమూత
asha bhosle| ఆశా భోస్లే కన్నుమూత ఆంధ్రప్రభ వెబ్డెస్క్ : సంగీత ప్రపంచంలో
BJP |మహిళా రిజర్వేషన్ బిల్లుపై మోదీ లేఖ
BJP | మహిళా రిజర్వేషన్ బిల్లుపై మోదీ లేఖ BJP | న్యూఢిల్లీ-
అదరగొట్టిన ఆయుశ్.. అరుదైన రికార్డు..
శనివారం ఐపిఎల్లో చెన్నై సూపర్ రకింగ్స్, ఢి్లీ క్యాపిటల్స్ మధ్య జరిగిన మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ ఘన విజయం సాధించిన విషయం తెలసిందే. దీంతో ఈ సీజన్లో చెన్నై తొలి విజయాన్ని నమోదు చేసింది. చెన్నై బ్యాటింగ్లో సంజూ శాంసన్ సెంచరీతో విధ్వంసంస సృష్టించగా.. యువ ప్లేయఱ్ ఆయుశ్ మాత్రే కూడా రాణించాడు. ఈ మ్యాచ్లో అర్థ శతకం సాధించి తనపై వస్తున్న విమర్శలకు చెక్ పెట్టాడు.. ఈ మ్యాచ్లో 36 బంతులు ఎదురుకున్న ఆయుశ్ 3 ఫోర్లు, 4 సిక్సుల సాయంతో 59 పరుగులు చేశాడు. అయితే మంచి ఫామ్లో ఉండగా.. అతన్ని రిటైర్డ్ ఔట్గా పెవిలియన్కి పిలిపించుకున్నారు. అయితే ఆయుశ్ పెవిలియన్ చేరే సమయంలో అతడికి స్టాండింగ్ ఒవేషన్ లబించింది. అయితే సాధారణంగా క్రికెట్లో రిటైర్డ్ హర్ట్, రిటైర్డ్ ఔట్ రెండు వేర్వేరు. రిటైర్డ్ హర్ట్ అంటే గాయం కారణంగా మైదానం వీడి వెళ్లిపోవడం. కానీ, రిటైర్డ ఔట్ అంటే జట్టు కోసం మైదానం విడిచి వెళ్లడం. రిటైర్డ్ హర్ట్ అయితే.. మళ్లీ తిరిగి ఆడే అవకాశం ఉంటుంది. కానీ, రిటైర్డ్ ఔట్ అయితే.. మళ్లీ తిరిగి ఆడే అవకాశం ఉండదు. దీంతో ఆయుశ్ మాత్రే ఈ సీజన్లో తొలి రిటైర్డ్ ఔట్గా వెనుదిరిగి రికార్డుల్లోకెక్కాడు.
ముగిసిన రాష్ట్రస్థాయి కబడ్డీ రిఫరీ పరీక్షలు
నిజామాబాద్ స్పోర్ట్స్, ఆంధ్రప్రభ : తెలంగాణ రాష్ట్ర కబడ్డీ సంఘం అధ్యక్షుడు కాసాని
Chandrababu : ఈ హైదరాబాద్ జపం ఏంది బాబూ..అమరావతికి అంత సీన్ ఉందా?
అమరావతిని చంద్రబాబు పదే పదే హైదరాబాద్ తో పోలుస్తున్నారు
Breaking : ఆశా భోస్లే గుండెపోటుతో మృతి
బాలీవుడ్ లో విషాదం నెలకొంది. ప్రముఖ గాయని ఆశా భోస్లే మృతి చెందారు
జిల్లా ఇంటర్ ఫలితాలు 66.19% ఉత్తీర్ణత
జిల్లా ఇంటర్ ఫలితాలు 66.19% ఉత్తీర్ణత మొదటి సంవత్సరము ఉత్తీర్ణత 56.64%ఒకేషనల్ విభాగంలో
Hero Nani |ప్లానింగ్ మారిందా..?
Hero Nani | ప్లానింగ్ మారిందా..? Hero Nani | ప్యారడైజ్ రిలీజ్పై
వివాహం తర్వాత మళ్లీ షూటింగ్కు విజయ్-రష్మిక #VijayDeverakonda #RashmikaMandanna #Tollywood
తెలంగాణ.. ఇంటర్మీడియట్ ఫలితాల్లో బాలికలదే పైచేయి
హైదరాబాద్: నేడు తెలంగాణ లో ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదల అయ్యాయి. ప్రభుత్వ సలహాదారు కె.కేశవరావు ఫలితాలు విడుదల చేశారు. ఇంటర్మీడియట్ ఫలితాల్లో బాలికలదే పైచేయి అని కొనియడారు. ఇంటర్ మొదటి ఏడాది 3,23,807 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ఇంటర్ మొదటి సంవత్సరం 66.20 ఉత్తీర్ణత శాతం. ఇంటర్ మొదటి ఏడాది 74.40 శాతం బాలికలు, ఇంటర్ మొదటి ఏడాది 57.69 శాతం బాలురు, ఇంటర్ రెండో సంవత్సరం 3,58,490 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు..ఇంటర్ రెండో సంవత్సరం 70.58 శాతం విద్యార్థుల ఉత్తీర్ణత, ఇంటర్ రెండో ఏడాది 78.65 శాతం బాలికలు, ఇంటర్ రెండో ఏడాది 62.50 శాతం బాలురు ఉత్తీర్ణత సాధించారు. వెబ్ సైట్లలో ఇంటర్ ఫలితాలను తమ సెల్ ఫోన్ వాట్సప్ లో చూసుకునే అవకాశం ఉంది. ఇంటర్ బోర్డు నెలలోపు సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తానంది. గత ఏడాదితో పోలీస్తే పెరిగిన ఉత్తీర్ణత శాతం 2025 మొదటి ఏడాది 66.91 శాతం, 2026 లో 66.94 శాతం ఉత్తీర్ణత సాధించింది. 2026 లో ద్వితీయ సంవత్సరం 72.43 శాతం, 2026 లో 75.61 శాతం ఉత్తీర్ణత సాధించింది.
America - Iran - Talks : 21 గంటల నిష్ప్రయోజనమే.. మళ్లీ జరుగుతాయా?
అమెరికా, ఇరాన్ మధ్య జరిగిన చర్చలు ఒప్పందం లేకుండానే ముగిశాయి
ఆరోగ్యశాఖ మంత్రికి కృతజ్ఞతలు తెలిపిన అనంతరాజు గౌడ్
ఆరోగ్యశాఖ మంత్రికి కృతజ్ఞతలు తెలిపిన అనంతరాజు గౌడ్ మర్రిగూడ, ఆంధ్రప్రభ : బిఆర్ఎస్
క్యాన్సర్ మందుల ధరలకు పెరుగుదల ముప్పు… #Cancer #Medicine #Healthcare #India #Pharma #DrugPrices
మహిళా బిల్లు చారిత్రాత్మక ఘట్టం: ఎంపీ ధర్మపురి అరవింద్
నిజామాబాద్ ప్రతినిధి, ఆంధ్రప్రభ : మహిళా బిల్లు దేశ చరిత్రలో ఒక చారిత్రాత్మక
ఆలయాలు ఆధ్యాత్మిక నిలయాలు సంగారెడ్డి ప్రతినిధి, ఆంధ్రప్రభ : ఆలయాలు ఆధ్యాత్మిక నిలయాలని
2 Matches |ఐపీఎల్లో డబుల్ హెడర్
2 Matches | ఐపీఎల్లో డబుల్ హెడర్ 2 Matches | ఆంధ్రప్రభ
Shivaji Controversy |అనసూయ షాకింగ్ కామెంట్స్..
Shivaji Controversy | అనసూయ షాకింగ్ కామెంట్స్.. Shivaji Controversy | మహిళల
గే యాప్తో వలేసి దోపిడీ #Hyderabad #CyberCrime #Robbery #Keesara #CrimeNews #Telangana
17న “చెట్టుకూలుతున్నచప్పుడు” కవిత్వసంపుటి ఆవిష్కరణ
ఉమ్మడి మెదక్ ప్రతినిధి, ఆంధ్రప్రభ : తెలంగాణ రచయితల వేదిక, సిద్ధిపేట జిల్లాశాఖ
బోధన్ అయ్యప్ప ఆలయంలో ప్రత్యేక పూజలు…
బోధన్, ఆంధ్రప్రభ ; బోధన్ పట్టణం బీముని గుట్ట వద్ద గల శ్రీశ్రీశ్రీ
గుండెపోటుతో ఏఎన్ఎం భూలక్ష్మి మృతి
పెడన, ఆంధ్రప్రభ : పెడన పట్టణంలోని 6వ సచివాలయంలో విధులు నిర్వహిస్తున్న ఏఎన్ఎం
Students |విడుదల చేసిన ప్రభుత్వ సలహాదారు కె.కేశవరావు
Students | విడుదల చేసిన ప్రభుత్వ సలహాదారు కె.కేశవరావు Students | ఆంధ్రప్రభ
పేద విద్యార్థికి ఎంసెట్ కోచింగ్కు ఆర్థిక సహాయం
పేద విద్యార్థికి ఎంసెట్ కోచింగ్కు ఆర్థిక సహాయం వైరా, ఆంధ్రప్రభ : వైరా
స్వామివారి దర్శనానికి పోటెత్తిన భక్తులు
మోపిదేవి, ఆంధ్రప్రభ ; మోపిదేవిలోని శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర
ప్రతి మహిళను పారిశ్రామికవేత్తగా తీర్చిదిద్దేందుకు కృషి
ప్రతి మహిళను పారిశ్రామికవేత్తగా తీర్చిదిద్దేందుకు కృషి ఇబ్రహీంపట్నం, ఆంధ్రప్రభ : రైజ్ సెంటర్
అయ్యప్ప స్వామి అన్నసేవ మండప నిర్మాణానికి రూ. లక్ష విరాళం
మచిలీపట్నం, ఆంధ్రప్రభ : మచిలీపట్నం చెమ్మనగిరిపేటలోని శివాలయంలో కొలువై ఉన్న బంగారు అయ్యప్ప
తొలి గెలుపు ఉత్సాహంలో గైక్వాడ్కు షాక్.. భారీ జరిమానా
చెన్నై: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 19వ సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు తొలి విజయాన్ని నమోదు చేసింది. ఢిల్లీ క్యాపిటల్స్తో తమ హోం గ్రౌండ్ చిదంబరం స్టేడియంలో జరిగిన మ్యాచ్లో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్లో రచ్చ లేపిన సిఎస్కె.. ఆ తర్వాత బౌలింగ్లోనూ అదరహో అనిపించింది. దీంతో ఈ సీజన్లో తమ సత్తా ఎంటో చాటి చెప్పింది. అయితే ఈ విజయంతో ఫుల్ జోష్ మీద ఉన్న చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్కి షాక్ తగిలింది. అతడిపై భారీ జరిమానా పడింది. మ్యాచ్లో స్లో ఓవర్ రేట్ మెయింటేన్ చేసినందుకు గాను రూ.12 లక్షలు జరిమానా విధించారు. ఇది ఈ సీజన్లో సిఎస్కెకి తొలి తప్పిందం. ఇక మరోవైపు ఢిల్లీ క్యాపిటల్స్ ఆటగాడు నితిష్ రాణాకి కూడా భారీ జరిమానా పడింది. మ్యాచ్లో నితీష్ రాణా ఆడనప్పటికీ.. అతను ఫీల్డ్ బయట అంపైర్తో వాగ్వాదానికి దిగాడు. దీంతో ఆర్టికల్ 2.3 ప్రకారం.. అతని మ్యాచ్ ఫీజ్ నుంచి 25 శాతం కోత విధించడమే కాక.. కోడ్ ఆఫ్ కండెక్ట్ను అతిక్రమించినందుకు ఒక డీమెరిట్ పాయింట్ విధించారు. ఇక, నిన్న జరిగిన మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 212 పరుగులు చేయగా.. ఢిల్లీ 20 ఓవర్లలో 189 పరుగులు చేసి ఆలౌట్ అయింది. ఫలితంగా చెన్నై సూపర్ కింగ్స్ ఈ మ్యాచ్లో 23 పరుగుల తేడాతో విజయం సాధించి.. ఈ సీజన్లో ఖాతా తెరిచింది.
విద్యుత్ వైర్లకు అల్లుకున్న తీగలు పొంచి ఉన్న ప్రమాదం
వెల్దండ ఏప్రిల్ 11 ( జనంసాక్షి ) :వెల్దండ మండల పరిధిలోని బండోనిపల్లి గ్రామంలో ఇది స్తంభాలకు, వైర్లకు మొక్కల తీగలు అల్లుకొని ప్రమాదాన్ని సూచిస్తున్నాయి. స్తంభాల …
చైతన్య దివిటీలు.. పరిషత్ నాటికలు..
చైతన్య దివిటీలు.. పరిషత్ నాటికలు.. యడ్లపాడు, ఆంధ్రప్రభ : లింగారావుపాలెం కొండవీటి కళా
12aprcrimealert |ఆందోళనకరంగా చిన్నారుల భవితవ్యం
12aprcrimealert | ఆందోళనకరంగా చిన్నారుల భవితవ్యం 12aprcrimealert | ఐదేళ్లలో 19వేల పోక్సో
సాహెబ్ నగర్ లో రెండు కేజీల గంజాయి పట్టివేత
హయత్ నగర్, ఏప్రిల్ 12 (జనం సాక్షి)వనస్థలిపురం పోలీస్ స్టేషన్ సిబ్బంది, ఎస్ఓటి ఆధ్వర్యం లో 2 కిలోల గంజాయి, దాన్ని అమ్ముతున్న ముగ్గురు వ్యక్తులు, త్రాగడానికి …
గ్రేటర్ హైదరాబాద్లో ఇటీవల ఫుట్పాత్ ఆక్రమణలపై ప్రభుత్వం కొరడా ఝుళిపించడంతో నగరవాసులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. విస్తరిస్తున్న నగరానికి తగ్గట్టుగా రహదారులు లేకపోవడంతోపాటు భారీగా వాహనాల పెరుగుదలతో హైదరాబాద్ ట్రాఫిక్ పద్మవ్యూహంలో ప్రజలు నిత్యం ఉక్కిరిబిక్కిరవుతున్నారు. నగర ప్రజలు రద్దీ సమయాల్లో రోడ్లపై నడవాలంటేనే నరకయాతన అనుభవిస్తున్నారు. ఉన్న కొన్ని ఫుట్పాత్లను కూడా చిరు, బడా వ్యాపారస్థులు కబ్జాలు చేయడంతో ఏమీ చేయలేక రోడ్డుపైనే నడుస్తూ ప్రయాణికులు ప్రమాదాలకు గురైన ఘటనలు నగరంలో అనేకం ఉన్నాయి. పరిస్థితి తీవ్రతను గుర్తించిన ప్రభుత్వం నగరం నలువైపులా ఫుట్పాత్లపై అక్రమ కట్టడాల తొలగింపుకు నడుం కట్టడంతో ప్రజలకు భారీ ఉపశమనం లభించనుంది. రాజకీయంగా, అధికారికంగా ఏ రూపంలోనైనా ఒత్తిడిలు వచ్చినా కబ్జాదారుల కబంధహస్తాల నుండి ఫుట్పాత్లను విముక్తి చేయాలి. వేగంగా అభివృద్ధి చెందుతూ మెట్రో నగరంగా గుర్తింపు పొందుతున్న హైదరాబాద్ ఐటి, మౌలిక వసతులు, రహదారుల విస్తరణలో ముందంజలో ఉన్నా ఫుట్పాత్ల పరిస్థితి ఆందోళనకరంగానే ఉన్నాయి. అభివృద్ధిలో భాగంగా వాహనాలకు పెద్దపీట వేస్తున్న ప్రస్తుత కాలమానంలో మనుషుల అవసరాలను తీర్చడంలో వెనుకబడి పోతున్నామని చెప్పడానికి నగరంలో ఫుట్పాత్ నిర్వహణనే నిదర్శనం. జిహెచ్ఎంసి పరిధిలో సుమారు తొమ్మిది వేల కిలోమీటర్లకుపైగా రోడ్డు నెట్వర్క్ ఉంది. అయితే అందులో ఫుట్పాత్లు వెయ్యి కిలోమీటర్ల లోపలే ఉన్నాయి. అంటే దాదాపు 60శాతం రోడ్లకు ఫుట్ఫాత్లు లేవు. ఉన్న చోట్ల కూడా అవి పూర్తిగా వినియోగించుకునే స్థితి లేవు. ఫుట్పాత్ల సమస్యలో ప్రధాన కారణం ఆక్రమణలే. రోడ్డు పక్కన వ్యాపారులు, షాపుల విస్తరణలు, వాహనాల పార్కింగ్ వంటి కారణాలతో ఫుట్పాత్లు కబ్జా అవుతున్నాయి. పాదచారులకోసం నిర్మించిన ఫుట్పాత్లు వాణిజ్య కార్యకలాపాల కేంద్రాలుగా మారిపోతున్నాయి. ఫుట్పాత్లను ఆక్రమించడంతో నగర ప్రజలు తప్పని పరిస్థితుల్లో రహదారులపైనే నడవాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. దీంతో వేగంగా వెళ్లే వాహనాలతో ప్రమాదాలకు గురవుతున్న ఘటనలు ఉన్నాయి. ముఖ్యంగా వృ ద్ధులు, పిల్లలు, మహిళలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నగరంలో నడక ప్రమాదకరంగా మారిపోయింది. ప్రతి సంవత్సరం గ్రేటర్ హైదరాబాద్లో వెయ్యికిపైగా పాదచారుల ప్రమాదాలు నమోదవుతున్నాయి. ఉదాహరణకు 2024 గణాంకాలు పరిశీలిస్తే 400 మంది పాదచారులు ప్రమాదంలో మృతి చెందారు. 775 మంది గాయపడ్డారు. అంటే నగరంలో రోజుకు సుమారు 30 మందికిపైగా పాదచారులు రోడ్డు ప్రమాదాల బారీనపడుతున్నారు. ఈ ప్రమాదాలు అత్యధికంగా ఫుట్పాత్ సమస్యలతో ముడిపడి ఉండడం గమనార్హం. నగరంలో రహదారుల, ఫుట్పాత్ సమస్యలు పరిష్కరించడంలో భాగంగా వాటిని అభివృద్ధి చేసేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. సుమారు మూడు వేల కోట్లకుపైగా రూపాయలు వెచ్చించి వెయ్యి కిలోమీటర్లకు పైగా రోడ్లను అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రూపొందించింది. ఈ ప్రాజెక్టులో భాగంగా బిటి, సిసి రోడ్లతోపాటు ఫుట్పాత్లు, సెంట్ల్ మీడియన్లు, సిగ్నల్ లైట్లు ఏర్పాటు చేయనున్నారు. వీటిలో 700 కిలోమీటర్లకుపైగా రోడ్లను అభివృద్ధి చేయడంతోపాటు, అదనంగా 200 కిలోమీటర్లకుపైగా రోడ్లను ఎఫ్డిఆర్ సాంకేతికతతో పునర్నిర్మాణం చేయనున్నారు. వీటితోపాటు నగరం మొత్తం ఫుట్పాత్లను కూడా సమగ్రంగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా జిహెచ్ఎంసి 2025 -26లో గుంతలు పూడ్చడంతోపాటు ట్రాఫిక్ భద్రతా చర్యలను చేపట్టింది. నగరంలో ట్రాఫిక్ సమస్యలను తగ్గించేందుకు 24 లింక్ రోడ్ల నిర్మాణానికి సుమారు రూ. 487 కోట్ల ప్రణాళికను అమలు చేస్తున్నారు. రోడ్లు, ఫుట్పాత్ను ఆక్రమించి ట్రాఫిక్ సమస్యలకు, రోడ్డు ప్రమాదాలకు కారణమవుతున్న కట్టడాలపై కఠిన నిర్ణయాలు తీసుకునేందుకు సిద్ధ్దమైన జిహెచ్ఎంసి ప్రతి వారం స్పెషల్ డ్రైవ్ నిర్వహించేందుకు ప్రణాళికలు రూపొందిస్తుంది. రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం హైకోర్టు ఆదేశాలు, రాష్ట్ర ప్రభుత్వం సూచనలకు అనుగుణంగా నగరం నలువైపులా అక్రమ కట్టడాలను తొలగించేందుకు ముందుకొచ్చిన జిహెచ్ఎంసి ఏప్రిల్ 4వ తేదీన హైడ్రా, పోలీసు శాఖలతో సమన్వయం చేసుకొని ఆరు జోన్ల్ పరిధిలోని 798 నిర్మాణాలను నేలమట్టం చేసింది. తొలగించిన వాటిలో 340 పూర్తిస్థాయి, 458 తాత్కాలిక నిర్మాణాలున్నాయి. ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా సున్నితమైన పాతబస్తీతోపాటు కొన్ని చోట్ల ఉద్రిక్తతలు నెలకొన్నా అధికారులు సమన్వయంతో విజయవంతంగా అక్రమాలను తొలగించారు. ఇదే తరహాలో ఇకపై నగరవ్యాప్తంగా ప్రతివారం ఏదో ఒక ప్రాంతంలో స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తామని జిహెచ్ఎంసి అధికారులు ప్రకటించడంతో కబ్జాదారుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. నగర ప్రజలు ఇదే కోరుకుంటున్నారు. చారిత్రాత్మకమైన హైదరాబాద్ నగరంలోని ప్రధాన మార్గాల్లో ఫుట్పాత్ ఆక్రమణలు పలు సమస్యలకు కారణాలవుతున్నాయి. ఉదాహరణకు ప్రపంచవ్యాప్తంగా పర్యాటకులను ఆకట్టుకునే చార్మినార్ పరిసరాల్లో వ్యాపారస్థులు పూర్తిగా ఫుట్పాత్లను ఆక్రమించడంతో పర్యాటకులు నడవలేని పరిస్థితి నెలకొంది. దక్షిణ హైదరాబాద్కు ముఖద్వారమయిన మూసీనదిపై నాటి నిజాం కాలంలో నిర్మించిన వంతెన ఎంతో ఆకర్షణీయంగా ఉండేది. ప్రస్తుతం పాతబస్తీలో మూసీ నదిపై ఉన్న వంతెనలన్నింటిలో ‘నయాపూల్’గా పిలువబడే వంతెన ఎత్తైనది. భారీ వాహనాల ప్రయాణానికి అనువుగా నిర్మించిన ఈ వంతెనపై రిక్షాలు, సైకిళ్ల కోసం, పాదచారుల కోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు. 2000 సంవత్సరం వరకు ఇదే తరహాలో ఉండేది. అయితే దురదృష్టవశాత్తు ఇప్పుడు భారీ వాహనాల మార్గం మినహాయించి రిక్షాలు, సైకిళ్లు, పాదచారులకోసం ఏర్పాటు చేసిన మార్గాలు పూర్తిగా తోపుడు బండ్లతో నిండిపోతున్నాయి. అక్కడ పాదచారులు భారీ వాహనాలు నడిచే మార్గంలోనే నడవాల్సి ఉండడంతో ప్రమాదాలు జరిగే అవకాశాలున్నాయి. ఇదే మార్గంలో ముందుకెళ్తే చారిత్రాత్మక కట్టడాలున్న మదీనా, గుల్జర్హౌజ్, చార్మినార్ మరింత క్లిష్ట పరిస్థితులున్నాయి. పాతబస్తీలోనే కాదు నగరం నడిబొడ్డున ఉన్న సికింద్రాబాద్, కోఠి, నాంపల్లి, చిక్కడిపల్లి, మెహిదీపట్నం, ఆరాంఘర్, పంజాగుట్ట, అమీర్పేట్, కూకట్పల్లి, దిల్సుఖ్నగర్, ఉప్పల్ వంటి పలు ప్రధాన మార్గాల్లో ఇలాంటి దుస్థితే నెలకొంది. ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నా స్పందించకుండా ఫుట్పాత్లను ఆక్రమించిన వారిలో తప్పు చేస్తున్నామనే స్పందనలేకపోవడం, రాజకీయ ప్రయోజనాలతో వారికి మద్దతుగా నేతలు బలప్రదర్శన చేస్తూ అధికారులను అడ్డుకోవడం దురదృష్టకరం. ఇటీవల నగరంలోని ఆరు జోన్లలో అక్రమాలను తొలగిస్తుంటే పాతబస్తీతోపాటు కొన్ని చోట్ల నాయకులు అడ్డుకోవడానికి ప్రయత్నించినా అధికారులు వెనక్కి తగ్గకుండా పని పూర్తిచేయడం అభినందనీయం. ఎంతోకాలంగా అక్కడ వ్యాపారాలు చేస్తున్నారని, వారందరూ చిరు వ్యాపారులు అంటూ ఫుట్పాత్లను ఆక్రమించిన వారికి మద్దతుగా నిలిచే వారు వాదిస్తున్నారు. దీర్ఘకాలికంగా వారక్కడ ఆక్రమించి ప్రజలను ఇబ్బందుల పాలుచేస్తున్నారనే ప్రభుత్వం కఠిన నిర్ణయం తీసుకుంటుందనే వాస్తవాన్ని వారు గ్రహించాలి. చిరువ్యాపారుల జీనవోపాధి దెబ్బతినడం బాధాకరమే. ఇలాంటి వారి కోసం అందరికీ ఆమోదయోగ్యంగా ఉండేలా ప్రత్యామ్నాయం ఆలోచించి చర్యలు తీసుకోవాలి. మరోవైపు ప్రధాన కూడళ్లలో బడా వ్యాపారస్థులు కూడా తమ దుకాణాలకు ముందున్న ఫుట్పాత్లను ఆక్రమించి లావాదేవీలు నిర్వహిస్తున్న ప్రదేశాలు నగరంలో కోకొల్లలు. మరికొన్ని చోట్ల పెద్ద వ్యాపారస్థులే వారి మనుషులతో ఫుట్పాత్లను ఆక్రమింపజేసి వ్యాపారాలు నిర్వహిస్తుంటారు. వాస్తవాలు ఇలా ఉంటే చిరువ్యాపారులకు అన్యాయం జరుగుతుందంటూ రాజకీయ నేతలు అధికారులపై ఒత్తిడి తేవడం ప్రజలను ఇబ్బందుల పాలుజేయడమే. విస్తరిస్తున్న హైదరాబాద్ మహానగరానికి అనుగుణంగా రహదారులు, ఫుట్పాత్ అభివృద్ధి కోసం ఆలస్యంగానైనా ప్రభుత్వం చర్యలు తీసుకోవడంపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రోడ్లపై కబ్జాల తొలగింపు కార్యక్రమాన్ని ఒక్క రోజుకే పరిమితం చేసి చేతులు దులుపుకోకుండా ఆ అక్రమ కట్టడాలపై పర్యవేక్షణ నిత్యం కొనసాగాలి. తొలగించిన కట్టడాలను పాతబస్తీ వంటి కొన్ని ప్రాంతాల్లో తిరిగి నిర్మిస్తున్నట్టు వార్తలు వస్తున్న నేపథ్యంలో వాటిని అరికడితేనే ప్రభుత్వ లక్ష్యం సఫలమవుతుంది. ఎలాంటి ఒత్తిడిలకు లొంగకుండా పాతబస్తీతో సహా నగరంలోని నలుమూలల రహదారులపై అక్రమంగా వెలిసిన కట్టడాలన్నింటినీ తొలగించాలని నగరవాసులు అందరూ కోరుకుంటున్నారు. ఆక్రమణల తొలగింపుతో గ్రేటర్ రహదారులకు మహర్దశ ఏర్పడుతుందని ఆశిస్తున్నారు. ఇలాంటి బహత్కరమైన కార్యమ్రాలను తాత్కాలికంగా కాకుండా శాశ్వతంగా కొనసాగిస్తే కబ్జాదారులు మరోసారి అక్రమాలు చేయడానికి సాహసించరు. - ఐ.వి.మురళీకృష్ణ
తెహ్రాన్కు ఆయుధాలు పంపితే బీజింగ్కు తీవ్ర సమస్యలు
చైనాకు ట్రంప్ హెచ్చరిక వాషింగ్టన్: పశ్చిమాసియా యుద్ధ సమయంలో ఇరాన్కు చైనా ఆయుధాలు సరఫరా చేస్తున్నట్లు వెలువడిన నివేదికలపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్పందించారు. తెహ్రాన్కు ఆయుధాలు పంపితే బీజింగ్ తీవ్ర సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. అటువంటి చర్యలను ఇకనైనా మానుకోవాలని సూచించారు. హోర్మూజ్ను తిరిగి తెరవడానికి వీలుగా సీమైన్స్ను తొలగించడానికి తమ దళాలు కృషి చేస్తున్నట్లు వెల్లడించారు. ఇరాన్తో చర్చలు విఫలమైనప్పటికీ అంతిమ విజయం తమదేనని పేర్కొన్నారు. ఆ దేశాన్ని సైనిక పరంగా ఓడించామని […] The post తెహ్రాన్కు ఆయుధాలు పంపితే బీజింగ్కు తీవ్ర సమస్యలు appeared first on Visalaandhra .
మెదక్ నర్సింగ్ కళాశాల ప్రిన్సిపాల్ పై వెంటనే చర్యలు తీసుకోవాలి మెదక్ ఎమ్మెల్యే
మెదక్ ఏప్రిల్ 12 (జనం సాక్షి )నర్సింగ్ కళాశాల ప్రిన్సిపల్ పై వెంటనే చర్యలు తీసుకోవాలి – మంత్రి, కలెక్టర్ తో మాట్లాడినమెదక్ ఎమ్మెల్యే పైనంపల్లి రోహిత్ …
సేవకు లభించిన గుర్తింపు.. ఇల్లెందు, ఆంధ్రప్రభ : ప్రజలకు సేవ చేసే అదృష్టం
ఇసుక ట్రాక్టర్ సీజ్, కేసు నమోదు..
ఇసుక ట్రాక్టర్ సీజ్, కేసు నమోదు.. రఘునాథపల్లి, ఆంధ్రప్రభ : రఘునాథపల్లి మండలం
Sesh’s Dacoit Day 2: Solid Hold
The box office trajectory of Adivi Sesh’s Dacoit, directed by Shaneil Deo, is turning more impressive. After a strong opening, Day 2 reports indicate solid hold. In fact, the second day collections are almost equal to day one. In the Telugu states, the movie sees exceptional occupancy rates. In overseas, the film has crossed $1 […] The post Sesh’s Dacoit Day 2: Solid Hold appeared first on Telugu360 .
Sharwa’s Biker sustains great momentum in second week
Sharwanand is enjoying a highly successful theatrical run with his latest release, Biker, which is holding its ground beautifully in its second week. Co-starring Malavika Nair, Rajasekhar and backed by the prestigious UV Creations, in the direction of Abhilash Reddy, the film has managed to sustain a very solid run at the ticket windows. The […] The post Sharwa’s Biker sustains great momentum in second week appeared first on Telugu360 .
ఉచితాలు ‘సామాజిక పెట్టుబడి’గా భావిస్తాం
డీఎంకే మ్యానిఫెస్టో కమిటీ హెడ్, ఎంపీ కనిమొళి చెన్నై: తమిళనాడు ఎన్నికల నేపథ్యంలో డీఎంకే మ్యానిఫెస్టో కమిటీ హెడ్, ఎంపీ కనిమొళి పార్టీ మ్యానిఫెస్టోలో ప్రకటించిన ఉచిత హామీలపై వివరణ ఇచ్చారు. ఉచితాలపై భిన్నాభిప్రాయాలున్నాయని, తాము మాత్రం దాన్ని ‘సామాజిక పెట్టుబడి’గా భావిస్తాం అని చెప్పారు. తమ మ్యానిఫెస్టో గురించి వివరిస్తూ… గతంలో కరుణానిధి ముఖ్యమంత్రిగా ఉన్నప్ప్పుడు డబుల్ బర్నర్ గ్యాస్ స్టవ్లు ఇచ్చారు. పొగపొయ్యిలు తగ్గిన ఫలితంగా మహిళల ఆరోగ్యమూ మెరుగైంది. ఆడపిల్లకు 10వ తరగతి […] The post ఉచితాలు ‘సామాజిక పెట్టుబడి’గా భావిస్తాం appeared first on Visalaandhra .
పేదింటి పెళ్లికి చేయూతగా నిలిచిన కాంగ్రెస్ నేత..
పేదింటి పెళ్లికి చేయూతగా నిలిచిన కాంగ్రెస్ నేత.. ఇటిక్యాల, ఆంధ్రప్రభ : ఎర్రవల్లి
బీఆర్ఎస్ నాయకుల పరామర్శ.. టేకుమట్ల, ఆంధ్రప్రభ : టేకుమట్ల మండలం రాఘవాపూర్ గ్రామంలో
Andhra Pradesh : ఉద్యోగులు కూటమి వైపేనా.. చంద్రబాబు ఆలోచన అదేనా?
కూటమి ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులను దగ్గరకు చేర్చుకుంటుంది
కోతుల బెడద ఎక్కువగా ఉండడంతో.. చిట్యాల, ఆంధ్రప్రభ : మండలంలోని ఒడితల గ్రామంలో
నెంబర్ ప్లేటు మారుస్తూ.. ట్రాఫిక్ పోలీసులను ఏమారుస్తూ...
హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులకు ఓ వ్యక్తి షాక్ ఇచ్చాడు
సీటీసీకి బెల్లంపల్లి బెస్ట్..! డీజీపీ గ్రీన్ సిగ్నల్ ఇస్తారా?
సీటీసీకి బెల్లంపల్లి బెస్ట్..! డీజీపీ గ్రీన్ సిగ్నల్ ఇస్తారా? బెల్లంపల్లి, ఆంధ్రప్రభ :
ప్రముఖ గాయని ఆశా భోస్లేకు గుండెపోటు
ప్రముఖ గాయని ఆశా భోస్లేకు గుండెపోటు రావడంతో ఆమెను ఆసుపత్రికి కుటుంబ సభ్యులు తరలించారు.
చిన్నారుల దగ్గుమందు సిరప్ ల పై కేంద్రం కఠిన చర్యలు #CoughSyrup #ChildHealth #HealthRules
నాడు అడిషనల్ ఎస్పీగా.. నేడు డీజీపీగా..
నాడు అడిషనల్ ఎస్పీగా.. నేడు డీజీపీగా.. బెల్లంపల్లి, ఆంధ్రప్రభ : రాష్ట్ర పోలీస్
Summer Warning : హెచ్చరిక...పది రోజులు బయటకు రాకండి.. వస్తే మాడి మసైపోతారంతే
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రంలో ఎండల తీవ్రత ఎక్కువగా ఉంది.
12aprilsplstory |విశ్వం చూస్తోంది దైన్యంగా!
12aprilsplstory | విశ్వం చూస్తోంది దైన్యంగా! 12aprilsplstory | అమెరికా-ఇరాన్ యుద్ధం అసలు
నో హెల్మెట్ – నో పెట్రోల్.. చౌటుప్పల్, ఆంధ్రప్రభ : పెట్రోల్ బ్యాంకుల
Gold Prices Today : గోల్డ్ లవర్స్ కు షాక్.. దూసుకుపోతున్న బంగారం
ఈరోజు దేశంలో బంగారం ధరలు పెరిగాయి. వెండి ధరల్లో కూడా పెరుగుదల కనిపించింది.
Tirumala : తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. దర్శన సమయం ఎంతంటే?
తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది
విద్యుత్ సరఫరా నిలిపివేత.. చిట్యాల, ఆంధ్రప్రభ : మండలంలోని గిద్ద ముత్తారం సబ్
12thAprilCartoon |ఆంధ్రప్రభలో నేటి కార్టూన్ ఔరా
12thAprilCartoon | ఆంధ్రప్రభలో నేటి కార్టూన్ ఔరా 12thAprilCartoon |రోబో సినిమా నుంచి
మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయండి..
మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయండి.. కుంటాల, ఆంధ్రప్రభ : ఆరుగాలం కష్టపడి
స్కూల్ బస్సు కింద పడి చిన్నారి మృతి
అమరావతి: గుంటూరు జిల్లా వరగాని గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. స్కూల్ బస్సు కింద పడి చిన్నారి మృతి చెందింది. స్కూల్ బస్సు దిగి ఇంటికి వెళ్తున్న చిన్నారిని చూసుకోకుండా బస్సును డ్రైవర్ కదిలించడంతో బస్సు చక్రాల కింద పడి చిన్నారి మృతి చెందింది. ఈ ప్రమాదం చూసిన బస్సు డ్రైవర్ భయంతో అక్కడినుండి పరారయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని..కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. బాధితురాలు రూప్ అన్వేష్ గా పోలీసులు గుర్తించారు.
Road Accident : ఘోర రోడ్డు ప్రమాదం..పదమూడు మంది మృతి
. బీహార్ లోని కటిహార్ లో ఈ ఘోర రోడ్డు ప్రమాదంలో పదమూడు మంది మరణించారు.
హిందూ సమ్మేళనం పోస్టర్ ఆవిష్కరణ..
హిందూ సమ్మేళనం పోస్టర్ ఆవిష్కరణ.. చౌటుప్పల్, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లాలోని
పిపిఆర్ ఫిలిమ్స్ పతాకంపై రాజా బిరుదుల, లావణ్య రామారావు, చినబాబు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘కాలగమనం‘. సుధాకర్ బుర్రి దర్శకత్వం వహిస్తూ, నిర్మిస్తోన్న ఈ లవ్ అండ్ యూత్ ఫుల్ ఎంటర్ టైన్ మెంట్ చిత్రం ఈనెల 17న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తోంది. హైదరాబాద్ లో ‘కాలగమనం‘ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హీరో రాజా బిరుదుల “ఒక మంచి సందేశం ఉన్న ప్రేమ కథా చిత్రమిది. యూత్ఫుల్ లవ్ ఎంటర్టైనర్గా అందరినీ ఆకట్టుకుంటుంది”అని అన్నారు. దర్శక, నిర్మాత సుధాకర్ బుర్రి మాట్లాడుతూ “యువతను ఆకట్టుకునే అంశాలు ఉంటూనే పెద్దల్ని కూడా ఆలోచింపజేచేసే చిత్రమిది. సినిమా విజయంపై పూర్తి నమ్మకంతో ఉన్నాం”అని తెలిపారు. ఈ కార్యక్రమంలో హీరోయిన్ లావణ్య రామారావు, రాజేష్ రాజ్ తేలు, జబర్దస్త్ రాజమౌళి, బోలే షావలి పాల్గొన్నారు.
అమరావతి పేరిట లక్షల కోట్ల దోపిడీ –మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి.
అమరావతి పేరిట లక్షల కోట్ల దోపిడీ – మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి.
12aprchintana |సిగ్గు–బిడియం మధ్య జీవన సత్యాలు
12aprchintana | సిగ్గు–బిడియం మధ్య జీవన సత్యాలు 12aprchintana |సిగ్గు, బిడియం –
అకస్మాత్తుగా అడవి పంది రోడ్డు దాటడంతో..
అకస్మాత్తుగా అడవి పంది రోడ్డు దాటడంతో.. నిర్మల్ జిల్లా, దస్తూరాబాద్ ఆంధ్రప్రభ :

37 C