హాకర్లకు శాశ్వత పరిష్కారం చూపాలి…
హాకర్లకు శాశ్వత పరిష్కారం చూపాలి… కార్పోరేషన్ అధికారులకు పుణ్య శిల వినతి……..కూటమి ప్రభుత్వం
రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో కిమ్స్ సవేరాలో 50కి పైగా కోక్లియర్ ఇంప్లాంట్ శస్త్రచికిత్సలు పూర్తి
వినికిడి లోపం ఉన్న మూగ, బధిర చిన్నారులు శస్త్రచికిత్సలను ఉపయోగించుకోవాలిజాయింట్ కలెక్టర్ సి.విష్ణుచరణ్ విశాలాంధ్ర- అనంతపురం టౌన్ : వినికిడి లోపం ఉన్న పిల్లలు రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో పూర్తి ఉచితంగా చేస్తున్న కోక్లియర్ ఇంప్లాంట్ శస్త్రచికిత్సలను ఉపయోగించుకోవాలని జాయింట్ కలెక్టర్ సి.విష్ణుచరణ్ పేర్కొన్నారు. సోమవారం అనంతపురం కలెక్టరేట్ లోని రెవెన్యూ భవనంలో ఈనెల 3వ తేదీన ప్రపంచ శ్రవణ దినోత్సవం (వరల్డ్ హియరింగ్ డే ) సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో డా.ఎన్టీఆర్ వైద్య సేవ […] The post రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో కిమ్స్ సవేరాలో 50కి పైగా కోక్లియర్ ఇంప్లాంట్ శస్త్రచికిత్సలు పూర్తి appeared first on Visalaandhra .
ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం
ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఉరవకొండ రూరల్, ఆంధ్రప్రభ : అంతర్జాతీయ మహిళా
ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ సభ్యులు లెప్రసీ గ్రామం లో సేవా కార్యక్రమం
విశాలాంధ్ర -అనంతపురం టౌన్ : ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్తాపకులు శ్రీ శ్రీ రవిశంకర్ గురుదేవ్ 70 వసంతాల ఉత్సవాలలో భాగంగా , మన అనంతపురం నందు సేవా కార్యక్రమములు చేపట్టినారు. అందులో భగంగా, మార్చి 1, బళ్లారి రోడ్లో వున్న లెప్రసీ గ్రామం నందు, ఆహార సామగ్రిణి అందజేశారు.ఆర్ట్ ఆఫ్ లివింగ్ టీచర్ మమత మాట్లాడుతూ… వారి ఆరోగ్యం, రోగ నిరోధక శక్తిని పెంచుకొనేందుకు, యోగ. ధ్యానం, వాటి వల్ల లాభాలను తెలియ జేసారు, అలాగే, […] The post ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ సభ్యులు లెప్రసీ గ్రామం లో సేవా కార్యక్రమం appeared first on Visalaandhra .
మీరే సుప్రీం..భవిష్యత్ మీదే : రాహుల్ గాంధీ
ఎలాగైనా అధికారంలోకి రావాలన్నదే బీజేపీ ఆలోచన అని రాహుల్ గాంధీ అన్నారు.
సర్కిల్ వన్ పీజీఆర్ఎస్లో ఒకే ఒక అర్జీ దాఖలు…
సర్కిల్ వన్ పీజీఆర్ఎస్లో ఒకే ఒక అర్జీ దాఖలు… చిట్టినగర్, ఆంధ్రప్రభ :
ప్రతి అర్జీపైనా ప్రత్యేకంగా దృష్టిసారించాలి..
ప్రతి అర్జీపైనా ప్రత్యేకంగా దృష్టిసారించాలి.. గడువులోపు సమస్యకు పరిష్కారం చూపాలి..ఎన్టీఆర్ జిల్లాస్థాయి పీజీఆర్ఎస్కు
23 million |రికార్డ్ క్రాస్ చేసిన రష్మిక..
23 million | రికార్డ్ క్రాస్ చేసిన రష్మిక.. 23 million |
పార్టీ కోసం చివరి శ్వాస వరకు పోరాడిన ధీశాలి…
పార్టీ కోసం చివరి శ్వాస వరకు పోరాడిన ధీశాలి… గన్నవరం, ఆంద్రప్రభ :
ఉచిత క్యాన్సర్ నిర్ధారణ శిబిరమునకు విశేష స్పందన
విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని కొత్తపేటలో గల శ్రీ ఉషోదయ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ నందు నిర్వహించిన ఉచిత క్యాన్సర్ నిర్ధారణ శిబిరమునకు విశేష స్పందన రావడం జరిగిందని యువర్స్ ఫౌండేషన్ అధ్యక్షులు షీలా నాగేంద్ర, కార్యదర్శి జయరాం, కోశాధికారి నాగార్జున తెలిపారు. ఈ శిబిరం యువర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో బెంగుళూరు శ్రీ శంకర క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆధ్వర్యంలో ఉచిత క్యాన్సర్ నిర్ధారణ శిబిరమును నిర్వహించడం మాకు ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు. […] The post ఉచిత క్యాన్సర్ నిర్ధారణ శిబిరమునకు విశేష స్పందన appeared first on Visalaandhra .
చర్మకారులకు విశ్వకర్మ శిక్షణ… రుణాలు మంజూరు చేయాలి….ఏపీ సీవీఎస్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముందు
సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ ఆంధ్రప్రభ,వెబ్ డెస్క్ : మీ బండిపై పెండింగ్
అర్జీదారులు సంతృప్తి చెందేలా సమస్యలను పరిష్కరించాలి
అర్జీదారులు సంతృప్తి చెందేలా సమస్యలను పరిష్కరించాలి జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి కర్నూలు, ఆంధ్రప్రభ
అంగన్వాడీలకు 2 సార్లు వేతనాలు పెంచింది సీఎం చంద్రబాబే
టిడిపి నియోజకవర్గ వర్గ ఇన్చార్జ్ పరిటాల శ్రీరామ్విశాలాంధ్ర ధర్మవరం; అంగన్వాడీలకు రెండుసార్లు వేతనాలు పెంచింది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అని, మీ డిమాండ్పై ప్రభుత్వం సానుకూలంగా వ్యవహరిస్తుందని టిడిపి నియోజకవర్గ ఇన్చార్జ్ పరిటాల శ్రీరామ్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రస్తుతం అంగన్వాడీలు తమ డిమాండ్ల కోసం ఆందోళన బాట పట్టిన నేపథ్యంలో ఆయన ప్రత్యేకంగా కొన్ని అంశాల గురించి ప్రస్తావించారు. గత ప్రభుత్వంలో మీకు ఎలాంటి మేలు జరిగింది.. ఇప్పుడు ఏం జరుగుతోందన్నది పునఃపరిశీలన […] The post అంగన్వాడీలకు 2 సార్లు వేతనాలు పెంచింది సీఎం చంద్రబాబే appeared first on Visalaandhra .
ఆలయ పునర్నిర్మాణమునకు దాత సహాయం
విశాలాంధ్ర ధర్మవరం ; పట్టణంలోని స్వయంభు వరసిద్ధి వినాయక ఆలయ పునర్నిర్మాణమునకు యూఎస్ఏ లో ఉన్నటువంటి చిందలూరు బాబు ప్రసాద్ ధర్మవరం వాసి తనవంతుగా ఆలయమునకు తమ వంతు సహకారంగా బాబు ప్రసాద్, సరస్వతీ ఒక లక్ష రూపాయలను విరాళంగా అందించారు. ఈ విషయంలో సహకరించిన సి ఆర్ రాము దంపతులకు వారు ప్రత్యేకంగా కృతజ్ఞతలను తెలుపుతూ వారు పేరిటన అర్చకుల ద్వారా ప్రత్యేక పూజలను నిర్వహించారు. అనంతరం ఆలయ కమిటీ వారు దాతలకు కృతజ్ఞతలు తెలియజేశారు. The post ఆలయ పునర్నిర్మాణమునకు దాత సహాయం appeared first on Visalaandhra .
ఉపాధి హామీ పనులు వెంటనే ప్రారంభించండి..
సిపిఐ పార్టీ మండల కార్యదర్శి చల్లా శ్రీనివాసులువిశాలాంధ్ర ముదిగుబ్బ/ధర్మవరం;; నియోజకవర్గంలోని ముదిగుబ్బ మండలంలో కూటమి నాయకుల ఆదిపత్య కొనసాగుతూ ఉందని ఈ ఏడాదికి కూడా నేటికీ ఉపాధి హామీ పనులు ప్రారంభించకపోవడంతో పనులు లేక ఉపాధి కూలీలు తీవ్ర నిరాశకు గురవుతున్నారని సిపిఐ పార్టీ మండల కార్యదర్శి చల్లా శ్రీనివాసులు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూజిల్లావ్యాప్తంగా ఇప్పటికే అన్ని మండలాల్లో ఉపాధి పనులు ప్రారంభించి నెల రోజులు అవుతున్నా ఇక్కడ మాత్రంనేటికీపనులుప్రారంభించకపోవడం దారుణమన్నారు, ఈ పథకంలో […] The post ఉపాధి హామీ పనులు వెంటనే ప్రారంభించండి.. appeared first on Visalaandhra .
గొట్లూరులో ఘనంగా అంతర్జాతీయ టైలర్స్ దినోత్సవ వేడుకలు
విశాలాంధ్ర ధర్మవరం;; మండల పరిధిలోని గొట్లూరు గ్రామంలో వసుంధర ఆధ్వర్యంలో అంతర్జాతీయ టైలర్స్ దినోత్సవ వేడుకలను జరుపుకున్నారు. ఈ సందర్భంగా కేకును కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం వసుంధర మాట్లాడుతూ టైలర్స్ యొక్క ప్రాముఖ్యత గురించి వివరించారు. నేడు ఈ టైలర్ వృత్తి ముఖ్యంగా మహిళలకు జీవనాధారమును కల్పిస్తూ మంచి జీవితాన్ని ఇవ్వడం జరుగుతోందని తెలిపారు. ఎంతోమంది టైలర్ వృత్తిని తో మంచి జీవితాన్ని గడుపుతూ తమ కుటుంబ సభ్యులను ఉన్నత స్థాయి చదువులకు కూడా […] The post గొట్లూరులో ఘనంగా అంతర్జాతీయ టైలర్స్ దినోత్సవ వేడుకలు appeared first on Visalaandhra .
ధర్మవరం ఇంచార్జ్ డిఎస్పీగా నర్సింగప్ప బాధ్యతల స్వీకరణ
విశాలాంధ్ర ధర్మవరం; ధర్మవరం ఇంచార్జ్ డిఎస్పీగా నర్సింగప్ప బాధ్యతలను స్వీకరించారు. గతంలో ఉన్న హేమంత్ కుమార్ హైకోర్టు ఉత్తర్వులు మేరకు ప్రభుత్వం మంగళగిరికి బదిలీ చేశారు. తదుపరి జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు నరసింహ పెనుకొండ డిఎస్పి తో పాటు అదనంగా ధర్మవరం డిఎస్పీగా బాధ్యతలు కొనసాగిస్తారని ఉత్తర్వులు పేర్కొన్నాయి. ఈ సందర్భంగా వన్ టౌన్, టూ టౌన్, రూరల్ తదితర పిఎస్ఎల్ నుండి సీఐలు, ఎస్ఐలు శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం డిఎస్పి నర్సింగప్ప మాట్లాడుతూ తన […] The post ధర్మవరం ఇంచార్జ్ డిఎస్పీగా నర్సింగప్ప బాధ్యతల స్వీకరణ appeared first on Visalaandhra .
సంతోష్ నగర్లో జరుగుతున్న స్టీల్ బ్రిడ్జ్ పనులు అదుపు తప్పిందంటే... #SantoshNagar#SteelBridge
వీధుల్లోకి వచ్చి ఆందోళనలు ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : ఇరాన్ సుప్రీం లీడర్
Fact Check: Old Video of Ayatollah Ali Khamenei Falsely Shared as Post-Strike Response
Iran’s Supreme Leader Ali Khamenei was reportedly killed in coordinated US-Israeli airstrikes on key military and government facilities, triggering a 40-day national mourning period across the country. Iranian state media said the strike targeted a high-level Defence Council meeting and killed several senior officials, including Chief of Army Staff Abdol Rahim Mousavi, Defence Minister Aziz Nasirzadeh and senior security figure Ali Shamkhani. More than 200 people were reported dead and over 700 injured, with dozens of officials among the casualties. In the aftermath, Tehran was reported to have launched retaliatory strikes across parts of West Asia, including in Dubai, Doha, Bahrain and Kuwait. US President Donald Trump called Khamenei’s death a major opportunity for the Iranian people and warned that further precision strikes could follow, as tensions escalate amid stalled nuclear talks and an expanded US naval presence in the region. Amid these, a two-minute video of Ali Khamenei speaking is being widely shared on social media. Users claim the video shows him addressing the nation to dismiss reports of his death. The claim surfaced after Israel and the United States carried out strikes on Iran on 28 February, following which reports emerged stating that Khamenei had been killed in the attacks. You can find the archived link of the post here . Fact Check: The Claim is misleading. The widely shared video claiming to show Ali Khamenei speaking after the strike is not recent. It dates from 12 February 2026, weeks before the reported attack and before rumours of his death emerged. During our investigation, we conducted a reverse image search. Which led us to an Instagram post dated 13 February, shared by Mehr News. The post was published two weeks before the strike. According to its caption, when translated, the visuals showed Khamenei honouring people who took part in the 22 Bahman rallies. View this post on Instagram A post shared by مہر نیوز ایجنسی (@mehrnewsur) We also found Khamenei's official account also shared similar visuals of the late leader speaking on 12 February. ملّت عزیز! کار بزرگ [راهپیمایی #۲۲بهمن ] را دیروز به توفیق الهی انجام دادید و خدای متعال اجر چنین حضوری را و چنین حرکت عظیمی را به ملّت خواهد داد و آن، #عزت بیشتر، #اقتدار بیشتر، و #استقلال کاملتر خواهد بود؛ انشاءالله. https://t.co/gtMEiKp133 pic.twitter.com/pDZrYculvX — KHAMENEI.IR | فارسی (@Khamenei_fa) February 12, 2026 A translated version of his website, which carries all of Khamenei's public addresses, also shared a photo and a transcript of his speech about the 22 Bahman rallies. Using a screenshot from the video, Lead Stories conducted a reverse image search on Google Images. The search showed that the video of the speech first aired on February 11, 2026. https://english.almanar.com.lb/article/22087/ We found Foreign Ministry, Islamic Republic of Iran posted in their official social media, The Supreme Leader, Ayatollah Seyyed Ali #Khamenei, lived a pious life, loved #Iran, secured Iran's independence, opposed foreign domination, and worked tirelessly for our country's resilience and fortitude. His last phase of life—an honorable and dignified death as a martyr on the 10th day of Ramadan at the hands of the most corrupt and criminal individuals on earth—turns him into an inspiring legend in the history of Iran and Islam. He will remain a living nightmare for his killers forever. The Supreme Leader, Ayatollah Seyyed Ali #Khamenei , lived a pious life, loved #Iran , secured Iran's independence, opposed foreign domination, and worked tirelessly for our country's resilience and fortitude. His last phase of life—an honorable and dignified death as a martyr on… pic.twitter.com/9HL2TC1yJx — Foreign Ministry, Islamic Republic of Iran (@IRIMFA_EN) March 1, 2026 Several media outlets, like The Times of Israel and Al Jazeera , published articles regarding Ayatollah Ali Khamenei’s death. Hence, the viral claim that Ayatollah Ali Khamenei spoke after the strike to dismiss rumors of his death is misleading. The video being circulated is not recent and was recorded on 12 February 2026, nearly two weeks before the reported strike.
Andhra Prabha Smart Edition |AP|ఇరాన్ ప్రతీకారం/సృజనాత్మకతతో
ఆంధ్రప్రభ స్మార్ట్ ఎడిషన్ 02-03-2026, 4.00PM ap ఇరాన్ ప్రతీకారం..ఏడు దేశాలపై
Andhra Prabha Smart Edition |TS|ఇరాన్ ప్రతీకారం/యుద్ధం చేయాల్సిందే
ఆంధ్రప్రభ స్మార్ట్ ఎడిషన్ 02-03-2026, 4.00PM ts ఇరాన్ ప్రతీకారం..ఏడు దేశాలపై
Interesting Backdrop in King 100
King Nagarjuna is currently busy with his 100th film which is tentatively titled King 100. The shoot of the film is happening in Mysore. The team has been maintaining a low key for the film and an official announcement about the project was never made. The shooting updates are not posted and the makers are […] The post Interesting Backdrop in King 100 appeared first on Telugu360 .
కాగిన నూనెతో.. క్యాన్సర్ ముప్పు! #OverheatedOil#CancerRisk#HealthAlert#FoodSafety
బిందు సేద్యంలో ‘ఆటోమేషన్’ రైతులకు వరం
బిందు సేద్యంలో ‘ఆటోమేషన్’ రైతులకు వరం మైక్రో ఇరిగేషన్ ఆటోమేషన్పై సబ్సిడీజాయింట్ కలెక్టర్
Iran War Shock |స్టాక్ మార్కెట్ ధ్వంసం
Iran War Shock | స్టాక్ మార్కెట్ ధ్వంసం Iran War Shock
శతాధిక గ్రంథ రచనలు సిమ్మన్న సొంతం
శతాధిక గ్రంథ రచనలు సిమ్మన్న సొంతం లోక్ నాయక్ పురస్కార గ్రహీత “ఆచార్య
విశ్వయోగి విశ్వంజీ ఆశీస్సులందుకున్న మండలి దంపతులు
విశ్వయోగి విశ్వంజీ ఆశీస్సులందుకున్న మండలి దంపతులు అవనిగడ్డ – ఆంధ్రప్రభ : అవనిగడ్డ
పరిరక్షణ ఉద్యమం కేసు విచారణకు దేవినేని ఉమా హాజరు…
పరిరక్షణ ఉద్యమం కేసు విచారణకు దేవినేని ఉమా హాజరు… విజయవాడ, ఆంధ్రప్రభ :
ఈ రిసెప్షన్ కేవలం ఆహ్వానం ఉన్న వారికి మాత్రమే..!
అభిమానులకు సెలబ్రిటీ జంట ప్రత్యేకంగా మెసేజ్! తెలుగు చిత్రసీమలో అత్యంత క్రేజీ జంటగా పేరు తెచ్చుకున్న విజయ్ దేవరకొండ – రష్మిక మందన్న (విరోష్) ఎట్టకేలకు వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ఫిబ్రవరి 26న రాజస్థాన్లోని ఉదయ్పూర్ వేదికగా, మంచు కొండల సాక్షిగా వీరి పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. తెలుగు ,కొడవ (రష్మిక స్వస్థలం) సంప్రదాయాల ప్రకారం జరిగిన ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. అయితే ఇప్పుడు అందరి దృష్టి మార్చి […] The post ఈ రిసెప్షన్ కేవలం ఆహ్వానం ఉన్న వారికి మాత్రమే..! appeared first on Visalaandhra .
సౌదీ అరామ్కోపై డ్రోన్ దాడి.. .. చమురు ఉత్పత్తిపై ఎఫెక్ట్
ఇరాన్ ప్రతీకార దాడులతో పశ్చిమాసియా అట్టుడుకుతోంది. తాజాగాతాజాగా సౌదీ అరేబియాలోని ప్రపంచంలోనే అతిపెద్ద చమురు శుద్ధి కేంద్రాల్లో ఒకటైన అరామ్కో (Saudi Aramco) రిఫైనరీపై ఇరాన్ డ్రోన్లతో విరుచుకుపడింది. రాస్ తనురాలోని ఈ కీలక ప్లాంట్పై ఇరాన్ తన శక్తివంతమైన షాహెద్-136 డ్రోన్లతో దాడి చేసినట్లు అంతర్జాతీయ మీడియా సంస్థలు వెల్లడించాయి. భారీగా చెలరేగిన మంటలు – నిలిచిన ఉత్పత్తి: ఈ డ్రోన్ దాడి కారణంగా రిఫైనరీ వద్ద పెను ప్రమాదం సంభవించింది. చమురు నిల్వలు ఉన్న […] The post సౌదీ అరామ్కోపై డ్రోన్ దాడి.. .. చమురు ఉత్పత్తిపై ఎఫెక్ట్ appeared first on Visalaandhra .
ఏం జరిగిందో…? ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీసత్యసాయి జిల్లాలో
కువైట్లోని అమెరికా ఎంబసీపై ఇరాన్ డ్రోన్ దాడి..
పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు భీకర రూపం దాల్చాయి. ఇరాన్ ప్రతీకార దాడులతో గల్ఫ్ దేశాలు అట్టుడుకుతున్నాయి. కువైట్లోని అమెరికా ఎంబసీపై ఇరాన్ డ్రోన్ దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. ఈ ప్రాంతంలో పొగ దట్టంగా అలముకుంది. అంబులెన్స్లు, అగ్నిమాపక యంత్రాలు అక్కడికి చేరుకున్నట్లు పలు అంతర్జాతీయ కథనాలు వెల్లడించాయి. మరోవైపు, ఇరాన్ డ్రోన్ దాడులతో బహ్రెయిన్ రాజధాని మనామాతో పాటు దుబాయ్, దోహా, అబుదాబిలోని పలు ప్రాంతాల్లో సోమవారం ఉదయం పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. ఇరాక్లోని ఎయిర్పోర్టు సమీపంలో […] The post కువైట్లోని అమెరికా ఎంబసీపై ఇరాన్ డ్రోన్ దాడి.. appeared first on Visalaandhra .
Pinarayi Vijayan Slams Telangana Over Khammam Demolitions, Calls It ‘Bulldozer Raj’
Kerala Chief Minister Pinarayi Vijayan has sharply criticised the Congress government in Telangana over a recent demolition drive in Khammam district. He described the action as an example of “bulldozer raj” and alleged that hundreds of families were left homeless without prior notice. On Monday, Vijayan said that after Karnataka, similar measures have now surfaced […] The post Pinarayi Vijayan Slams Telangana Over Khammam Demolitions, Calls It ‘Bulldozer Raj’ appeared first on Telugu360 .
heroine|రొమాంటిక్ ఫొటోలు అదుర్స్
heroine| రొమాంటిక్ ఫొటోలు అదుర్స్ ఆంధ్రప్రభ వెబ్డెస్క్ : హీరోయిన్ రకుల్ ప్రీత్
తెలుగు రాష్ట్రాలపై భానుడి ప్రతాపం..
తెలుగు రాష్ట్రాల ప్రజలకు భారత వాతావరణ శాఖ (ఐఎండీ) గట్టి హెచ్చరికలు జారీ చేసింది. ఈ ఏడాది మార్చి నుంచి మే నెల వరకు (ఎంఏఎం సీజన్… మార్చి-ఏప్రిల్-మే) ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఎండల తీవ్రత అత్యధికంగా ఉండనుందని స్పష్టం చేసింది. సాధారణంగా వేసవిలో ఉండే ఉష్ణోగ్రతల కంటే ఈసారి పరిస్థితి మరింత తీవ్రంగా ఉంటుందని, ముఖ్యంగా వడగాల్పుల రోజులు గణనీయంగా పెరుగుతాయని ఐఎండీ డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ్ మహాపాత్ర వెల్లడించారు. ఇప్పటికే ఫిబ్రవరి నెలలో 2001 […] The post తెలుగు రాష్ట్రాలపై భానుడి ప్రతాపం.. appeared first on Visalaandhra .
Video : Actor SIVAJI Exclusive Interview PROMO
The post Video : Actor SIVAJI Exclusive Interview PROMO appeared first on Telugu360 .
3March2026 |చంద్ర గ్రహణం తర్వాత…
3March2026 |చంద్ర గ్రహణం తర్వాత… చేయవలసిన దానాలేమిటి?గ్రహణం సమయంలో జపం, తపం, దానం
Big Update on Prabhas’ Salaar 2
Salaar happens to be a ‘Cult Film’ in the career of Prabhas. The film is also the most watched film of the actor on OTT. There are a lot of rumors about Salaar 2 and the film got delayed because of the commitments of Prabhas and Prashanth Neel. Vijay Kiragandur, the producer of Salaar posted […] The post Big Update on Prabhas’ Salaar 2 appeared first on Telugu360 .
Koppula Eshwar |కేసీఆర్ హయాంలో అద్భుత అభివృద్ధి..
Koppula Eshwar | కేసీఆర్ హయాంలో అద్భుత అభివృద్ధి.. Koppula Eshwar |
Ys Jagan : జగన్ లెక్కలు ఇవేనట.. ఈసారి అంచనాలు తప్పే ఛాన్స్ లేదట
వైసీపీ అధినేత జగన్ కు ఈసారి ఎన్నికలు చావో రేవో అని చెప్పక తప్పదు.
school |ఘనంగా హైస్కూల్లో స్వపరిపాలన దినోత్సవం…
school | ఘనంగా హైస్కూల్లో స్వపరిపాలన దినోత్సవం… school | ఆలేరు, ఆంధ్రప్రభ
సాగర్ రింగ్ రోడ్డు బ్రిడ్జిపై అగ్ని ప్రమాదం.. దగ్ధమైన కారు
హైదరాబాద్: ఎల్బీనగర్లో సాగర్ రింగ్ రోడ్డు బ్రిడ్జిపై అగ్ని ప్రమాదం జరిగింది. అతివేగంగా వెళ్తూ డిసిఎం వాహనాన్ని, డివైడర్ను కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో కారు పూర్తిగా దగ్ధమైంది. కారులో ఉన్న ఇద్దరు వ్యక్తులకు తీవ్రంగా గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్నఅగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని.. అగ్నిమాపక సిబ్బంది మంటలు అదుపు లోకి తీసుకొచ్చారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కారు డ్రైవర్ సాయి, కీర్తన్ గా పోలీసులు గుర్తించారు. ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని వారంతా ఊపిరిపీల్చుకున్నారు.
Is R. K. Roja preparing for a political crossover into Tamil Nadu? That is the question now doing the rounds in political circles. The former Andhra Pradesh minister recently attended the birthday celebrations of Tamil Nadu Chief Minister M. K. Stalin in Chennai. Her presence alone would have drawn attention. What amplified the buzz were […] The post RK Roja To Campaign for DMK? appeared first on Telugu360 .
భారీ విధ్వంసం ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : సౌదీ అరేబియాపై ఇరాన్ డ్రోన్
Sexual Harassment Case on Manjummel Boys director Chidambaram
Malayalam director Chidambaram has delivered a pan-Indian blockbuster like Manjummel Boys and the film is one of the biggest hits of Malayalam cinema. Chidambaram is now in news after a sexual harassment case has been booked against him. A case has been booked in Ernakulam Town South police in Kerala. A female actress has filed […] The post Sexual Harassment Case on Manjummel Boys director Chidambaram appeared first on Telugu360 .
పత్తి కొనుగోలు గడువును పెంచాలి…
పత్తి కొనుగోలు గడువును పెంచాలి… కేంద్ర మంత్రికి వినతి చెన్నూర్, ఆంధ్రప్రభ :
Amaravati Construction: Government Sets Firm Deadline, No Room for Delay
The Andhra Pradesh government has drawn a clear line on delays in the construction of Amaravati. Municipal Administration Minister Narayana has warned contractors that slow progress will no longer be tolerated. During his inspection of gazetted officers’ quarters and Group-D housing units in Nelapadu, the minister expressed strong dissatisfaction with the pace of work. He […] The post Amaravati Construction: Government Sets Firm Deadline, No Room for Delay appeared first on Telugu360 .
ఈనెల 3వ తేదీ హోలీ పండగ సెలవు… 4వ తేది యధావిధిగా టెన్త్
కలెక్టర్ని కలిసిన ఎంపీఓ జిల్లా సంఘం నాయకులు
కలెక్టర్ని కలిసిన ఎంపీఓ జిల్లా సంఘం నాయకులు మోత్కూర్, ఆంధ్రప్రభ : యాదాద్రి
కాంగ్రెస్ తోనే గ్రామాల అభివృద్ధి సాధ్యం
నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి… చెన్నారావుపేట నుండి కాంగ్రెస్ లో చేరిక… కండువాలు కప్పి ఆహ్వానించిన ఎమ్మెల్యే దొంతి… చెన్నారావుపేట, …
క్విజ్ పోటీలో విద్యార్థుల ప్రతిభ
క్విజ్ పోటీలో విద్యార్థుల ప్రతిభ నగదు ప్రోత్సాహకం అందించిన మాజీ ఎంపిటిసి ఉట్నూర్,
మైపాల్ రెడ్డి నివాసానికి మంత్రి శ్రీనివాస్ రెడ్డి రాక
మైపాల్ రెడ్డి నివాసానికి మంత్రి శ్రీనివాస్ రెడ్డి రాక వికారాబాద్, ఆంధ్రప్రభ :
రాష్ట్ర స్థాయి హిందీ ప్రతిభ పరీక్షకు విద్యార్థిని ఎంపిక
రాష్ట్ర స్థాయి హిందీ ప్రతిభ పరీక్షకు విద్యార్థిని ఎంపిక కమ్మర్ పల్లి, ఆంధ్రప్రభ
అమరావతి: ప్రియుడు, భర్త కలిసి భార్యను చంపిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పల్నాడు జిల్లా రాజుపాలెం మండలంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... ఉప్పలపాడు గ్రామంలో ఈశ్వరయ్య-మల్లేశ్వరి అనే దంపతులు నివసిస్తున్నారు. ఈ దంపతులు ఇద్దరు కుమారులు ఉన్నారు. అదే గ్రామానికి చెందిన వేల్పులు నాగేశ్వరరావుతో మల్లేశ్వరి అక్రమ సంబంధం పెట్టుకుంది. ఈ విషయం భర్తకు తెలిసినా కూడా పట్టించుకోలేదు. మల్లేశ్వరి కుటుంబాన్ని నాగేశ్వర్ రావు కూడా ఆర్థికంగా ఆదుకోవడంతో ఈశ్వరయ్య పట్టించుకోవడంలేదు. మల్లేశ్వరి మరో వ్యక్తితో చనువుగా ఉండడంతో నాగేశర రావు ఆగ్రహంగా ఉన్నాడు. ఈ నెల 25వ తేదీన మల్లేశ్వరి ఇంటికి ఆలస్యంగా రావడంతో ప్రియుడు, భర్త ఆమెతో గొడవకు దిగారు. ఘర్షణ తారాస్థాయికి చేరుకోవడంతో ఆమె రెకుల షెడ్డులోకి తీసుకెళ్లి ఊపిరాడకుండా చేసి హత్య చేశారు. అనంతరం ఇద్దరు అక్కడి నుంచి వెళ్లిపోయారు. రేకుల షెడులో మల్లేశ్వరి కనిపించడంతో గ్రామస్థులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కూతురు ఫ ఫిర్యాదు మేరకు ఈశ్వరయ్య అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా నిజాలు ఒప్పుకున్నాడు. వెంటనే భర్త, ప్రియుడిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు.
అల్లు శిరీష్ పెళ్లి వేడుకలో సినీ సందడి #AlluSirish #NayanikaReddy #VijayDeverakonda #rashmika
తెలుగు రాష్ట్రాల్లో ఈ నెల 3న సంపూర్ణ చంద్రగ్రహణం..#ChandraGrahanam #LunarEclipse2026
Pawan Kalyan : పవన్ ఫార్ములా మారుస్తున్నారా? కాపుల కోరిక తీర్చేదిశగా అడుగులు పడనున్నాయా?
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్లాన్ బి రెడీ చేసుకుంటున్నారని సమాచారం
యూఏఈలో చిక్కుకున్న వందలాది భారత యాత్రికులు, విద్యార్థులు
ఇరాన్పై ఇజ్రాయెల్-అమెరికా దాడులతో గల్ఫ్కు విమాన సర్వీసులు రద్దు వారిని సురక్షితంగా తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరిన అశోక్ గెహ్లాట్మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు తీవ్రస్థాయికి చేరాయి. ఇరాన్పై ఇజ్రాయెల్-అమెరికా సంయుక్తంగా జరిపిన వైమానిక దాడుల నేపథ్యంలో గల్ఫ్ ప్రాంతానికి విమాన సర్వీసులు స్తంభించిపోయాయి. పలు విమానయాన సంస్థలు తమ సర్వీసులను అకస్మాత్తుగా రద్దు చేయడంతో రాజస్థాన్కు చెందిన వందలాది మంది విద్యార్థులు, యాత్రికులు, పర్యాటకులు దుబాయ్, అబుదాబిలలో చిక్కుకుపోయారు. తమను సురక్షితంగా స్వదేశానికి తరలించాలని వారంతా భారత ప్రభుత్వాన్ని […] The post యూఏఈలో చిక్కుకున్న వందలాది భారత యాత్రికులు, విద్యార్థులు appeared first on Visalaandhra .
Vijay, Rashmika |స్వగ్రామంలో వివాహ రిసెప్షన్, వ్రతం
Vijay, Rashmika | స్వగ్రామంలో వివాహ రిసెప్షన్, వ్రతం Vijay, Rashmika |
రాహుల్ జీ .. రెండు లక్షల ఉద్యోగాలు ఎక్కడ?..
రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటన వేళ కవిత ట్వీట్ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని ఉద్దేశించి సోషల్ మీడియా వేదికగా పలు ప్రశ్నలు సంధించారు. డీసీసీ అధ్యక్షుల శిక్షణ కార్యక్రమం కోసం రాహుల్ గాంధీ తెలంగాణకు వస్తున్న సందర్భంగా, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఎన్నికల హామీలను గుర్తుచేస్తూ ఆమె ట్వీట్ చేశారు. రాహుల్ గాంధీ జీ.. దో లాక్ నౌకరీ దోఁ అంటూ విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ను గెలిపిస్తే ఏడాదిలో […] The post రాహుల్ జీ .. రెండు లక్షల ఉద్యోగాలు ఎక్కడ?.. appeared first on Visalaandhra .
అంగన్ వాడీలకు అండగా కూటమి ప్రభుత్వం…
అంగన్ వాడీలకు అండగా కూటమి ప్రభుత్వం… మైలవరం ఎమ్మెల్యే వసంత ఇబ్రహీంపట్నం, ఆంధ్రప్రభ
సిఎం దృఢ సంకల్పంతో సాగునీటి ప్రాజెక్టులు వేగవంతం చేశారు: మండిపల్లి
అమరావతి: రాయలసీమ హక్కుల పేరుతో వైసిపి మభ్య పెడుతోందని ఎపి మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. మాజీ సిఎం వైసిపి జగన్ మోహన్ రెడ్డి హయాంలో 102 సాగునీటి ప్రాజెక్టులకు ప్రీ-క్లోజర్ చేశారని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ..2014-19లో టిడిపి రూ.12,441 కోట్లు ఖర్చు చేసిందని, వైసిపి కేవలం రూ.2,011 కోట్లు మాత్రమే ఖర్చు చేసిందని తెలియజేశారు. ఎపి సిఎం చంద్రబాబు నాయుడు దృఢ సంకల్పంతో సాగునీటి ప్రాజెక్టులు వేగవంతం చేశారని, హంద్రీనీవా సుజల స్రవంతి ద్వారా ప్రతి ఎకరాకు నీరందించడం లక్ష్యం అని మండిపల్లి పేర్కొన్నారు. గాలేరు, నగరి సుజల స్రవంతి పూర్తి ప్రభుత్వ ప్రాధాన్యం అని.. రాయలసీమ ప్రాజెక్టులకు రూ.6,613 కోట్లు కేటాయింపు జరిగిందని అన్నారు. హంద్రీనీవా ద్వారా 738 కి.మీ. దూరంలోని కుప్పానికి నీరు తరలిస్తామని, శ్రీశైలం ప్రాజెక్టు మరమ్మతులకు రూ.205 కోట్లు కేటాయింపు జరిగిందని అన్నారు. విమర్శ రాజకీయాలకంటే అభివృద్ధి రాజకీయాలే తమకు ముఖ్యమని మండిపల్లి స్పష్టం చేశారు.
ఎర్రోడిక (ఎర్రగుంట) ఎక్కడికి పోయింది..?
ఎర్రోడిక (ఎర్రగుంట) ఎక్కడికి పోయింది..? బాలానగర్, ఆంధ్రప్రభ : బాలానగర్ మండల కేంద్రంలో
విగ్రహ పునఃప్రతిష్ఠ మహోత్సవం… ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావుకు ప్రత్యేక ఆహ్వానం తిరువూరు, ఆంధ్రప్రభ
గాంధీ ఆస్పత్రిపై ఇజ్రాయిల్ దాడి
టెహ్రాన్: ఇరాన్ లోని ఉత్తర టెహ్రాన్ లోని గాంధీ ఆస్పత్రిపై ఇజ్రాయిల్ దాడి చేసింది. గాంధీ ఆస్పత్రి ధ్వంసం కావడంతో రోగులను మరో ఆస్పత్రికి ఇరాన్ అధికారులు తరలించారు. గాంధీ ఆస్పత్రి దాడిపై డబ్ల్యు హెచ్ఒ డైరెక్టర్ డా. టెడ్రోస్ అధనామ్ ఘెబ్రేయేసస్ స్పందించారు. ఆస్పత్రులపై దాడులు ఆందోళనకరమని మండిపడ్డారు. మరో మూడు ఆస్పత్రులపై కూడా ఇజ్రాయెల్ దాడి చేసినట్టు సమాచారం. గతంలోనూ టెహ్రాన్ లోని గాంధీ ఆస్పత్రిపైనా ఇజ్రాయిల్ దాడి చేసిన విషయం తెలిసిందే. సెంట్రల్ టెహ్రాన్ లో శనివారం ఉన్నతాధికారులతో ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మీటింగ్ పెడుతున్నాడని కొన్ని గంటల ముందే ఇజ్రాయెల్, అమెరికా నిఘా సంస్థలు తెలుసుకున్నాయి. ఖమేనీ ఉన్నతాధికారులతో సమావేశం పెట్టుకున్న భవనంపై అమెరికా బాంబుల వర్షం కురుపించడంతో ఖమేనీతో పాటు 50 మంది వరకు మృతి చెందారు. ఖమేనీపై గత కొన్ని నెలలుగా అమెరికా, ఇజ్రాయెల్ నిఘా సంస్థలు గురి పెట్టిన విషయం తెలిసిందే. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య యుద్ధంలోకి లెబనాన్ వచ్చింది. ఖమేనీ మృతికి ప్రతీకారంగా ఇజ్రాయెల్పై హిజ్జుల్లా గ్రూప్ దాడి చేసింది. నార్త్ ఇజ్రాయెల్లోని హైఫా టార్గెట్గా హిజ్బుల్లా తీవ్రవాదులు దాడులకు దిగుతున్నారు. ప్రతీకారంగా లెబనాన్ రాజధాని బీరూట్పై ఇజ్రాయెల్ దాడి చేస్తోంది. సౌత్ లెబనాన్లో హిజ్బుల్లా తీవ్రవాదులే లక్ష్యంగా ఇజ్రాయిల్ దాడులకు పాల్పడుతోంది. 2024లో హిజ్బుల్లా, ఇజ్రాయెల్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదుర్చుకున్నాయి. కానీ ఖమేనీ మృతి తర్వాత మళ్లీ దాడులు మొదలయ్యాయి. జెరూసలెంలో సైరన్లు మోగుతున్నాయి. ఖమేనీ బాటలోనే వెళ్తామని ఇరాన్ ప్రకటించింది. గల్ఫ్లోని అమెరికా మిత్రపక్ష దేశాలపై ఇరాన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇజ్రాయెల్ లోని జెరుసలెంపై ఇరాన్ దాడి చేసింది. ఇరాన్ దాడిలో భవనం పూర్తిగా దెబ్బతింది. ఈ దాడుల్లో 20 మందికి గాయపడడంతో పాటు మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. బేత్ పమేష్ పట్టణంపైనా ఇరాన్ దాడి చేయడంతో 9 మంది మృతి చెందగా పలువురు గాయపడ్డారు. ఇజ్రాయెల్ ఆర్మీ హెడ్ క్వార్టర్స్, ఆయుధ తయారీ కేంద్రంపై కూడా ఇరాన్ దాడి చేసినట్టు సమాచారం.
Telangana |పశ్చిమ ఆసియాలో నెలకొన్న పరిస్థితులపై…
Telangana | పశ్చిమ ఆసియాలో నెలకొన్న పరిస్థితులపై… Telangana | ఆంధ్రప్రభ, వెబ్
కట్టమల్లన్న స్వామి ఆలయ అభివృద్ధికి కృషి చేస్తా
కట్టమల్లన్న స్వామి ఆలయ అభివృద్ధికి కృషి చేస్తా కరీమాబాద్, ఆంధ్రప్రభ : చారిత్రాత్మక
108 అంబులెన్సులోనే… దర్శి, ఆంధ్రప్రభ : పురిటి నొప్పులతో బాధపడుతున్న గర్భవతిని 108
చంద్రగ్రహణం కారణంగా… శ్రీశైలం మహానంది యాగంటి అహోబిలం ఓంకారం వంటి పుణ్యక్షేత్రాలలో… నంద్యాల
మధ్యప్రాచ్య పరిస్థితుల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వ కీలక నిర్ణయం#Telangana#MiddleEast#ControlRoom
Iran| క్లారిటీ ఇవ్వని అమెరికా Iran | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ :
టెన్త్ అర్హతతో రైల్వేలో 22,195 ఉద్యోగాలు.. నేడు ఆఖరి గడువు
భారతీయ రైల్వేలో ఉద్యోగం చేయాలనుకున్న వారికి గుడ్ న్యూస్
UBS is not a Remake: Harish Shankar
Powerstar Pawan Kalyan and Harish Shankar are teaming up for the second time for Ustaad Bhagat Singh and the film releases in March. During the promotions of the film, Harish Shankar clarified that Ustaad Bhagat Singh is not a remake and the film is a straight film with original story. He also clarified that he […] The post UBS is not a Remake: Harish Shankar appeared first on Telugu360 .
కాంగ్రెస్ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయి: రామచందర్ రావు
హైదరాబాద్: రాష్ట్రంలో అనేక సమస్యలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని టిబిజెపి చీఫ్ రామచందర్ రావు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీకి రాష్ట్రంలో పర్యటించే అర్హత లేదని అన్నారు. ఇందిరాపార్కు ధర్నా చౌక్ వద్ద బిజెపి నిరాహార దీక్షలో రామచందర్ రావు కూర్చున్నారు. ఈ దీక్షలో కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణా రెడ్డి, ఎమ్మెల్సీ మల్క కొమురయ్య, రాష్ట్ర పదాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రామచందర్ రావు మీడియాతో మాట్లాడుతూ.. ఆరు గ్యారెంటీలు ఇంకా ఎందుకు అమలు చేయలేదని రాహుల్ గాంధీని రాష్ట్ర ప్రజలు ప్రశ్నిస్తున్నారని, రాష్ట్రంలోని వర్సిటీల్లో అనేక సమస్యలు ఉన్నాయని తెలియజేశారు. సిఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయని సూచించారు. విశ్రాంత ఉద్యోగులకు బిజెపి అండగా ఉంటుందని రామచందర్ భరోసా ఇచ్చారు.
ఏపీ, తెలంగాణ కాంగ్రెస్ నేతలతో రాహుల్ గాంధీ సమావేశం
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పీఏసీల సంయుక్త భేటీకి రాహుల్ గాంధీ లోక్సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ సీనియర్ నాయకులు రాహుల్ గాంధీ ఇవాళ తెలంగాణలో పర్యటించారు. తెలంగాణ, ఏపీ కాంగ్రెస్ పార్టీల రాజకీయ వ్యవహారాల కమిటీల (పీఏసీ) సంయుక్త సమావేశంలో ఆయన పాల్గొన్నారు. వికారాబాద్లోని ఎస్ఏపీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో ఈ సమావేశం జరిగింది. పార్టీ సంస్థాగత బలోపేతం, ముఖ్యంగా తెలంగాణలో జరగనున్న రాజ్యసభ ఎన్నికలపై ఈ పర్యటనలో ప్రధానంగా చర్చలు జరిగాయి. ఇవాళ ఉదయం […] The post ఏపీ, తెలంగాణ కాంగ్రెస్ నేతలతో రాహుల్ గాంధీ సమావేశం appeared first on Visalaandhra .
Andhra Pradesh : ఏపీ సర్కార్ గుడ్ న్యూస్.. మహిళలపై మూడు వరాలు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళలకు గుడ్ న్యూస్ చెప్పింది
TDP : లోకేశ్ సీఎం కావడం సులువే..కానీ వాట్ నెక్ట్స్?
మంత్రి నారా లో్కేశ్ కు పదోన్నతి పై పెద్దయెత్తున ప్రచారం జరుగుతుంది
ఓపికగా ఎదురు చూసిన మనుషులకు మంచే జరుగుతుంది: సూర్యకుమార్ యాదవ్
హైదరాబాద్: టి20 వరల్డ్ కప్ లో భాగంగా సూపర్ 8లో భాగంగా భారత్- వెస్టిండీస్ మధ్య జరిగిన మ్యాచ్ లో విండీస్ పై భారత్ గెలిచి సెమీ ఫైనల్ కు దూసుకెళ్లింది. వెస్టిండీస్ పై టీమిండియా ఐదు వికెట్ల తేడాతో గెలిచింది. భారత జట్టు 19.2 ఓటర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 199 పరుగులు చేసింది. సంజూ శామ్సన్ భారీ హాఫ్ సెంచరీతో అదరగొట్టాడు. విండీస్పై భారత జట్టు గెలవడంలో సంజూ శామ్సన్ కీలక పాత్ర పోషించాడు. ఓపెనర్గా వచ్చి చివరి వరకు ఆడి టీమిండియా గెలిపించి మ్యాచ్ను సంజూ శాసించాడు. ఈ సందర్భంగా సూర్యకుమార్ యాదవ్ స్పందించారు. టీమిండియా బౌలర్లు ప్లాన్ ప్రకారమే బౌలింగ్ చేశారని కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తెలిపారు. సంజూ శామ్సన్ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడని కొనియాడారు. భాగస్వామ్యలే కీలకంగా మారుతాయని, ఒత్తిడిలో క్రికెట్ ఆడటంతోనే బ్యాటర్ల గొప్పతనం బయటపడుతుందన్నారు. ఒత్తిడి లేకుండా ఆనందం లేదని స్పష్టం చేశారు. తాము ఆడిన విధానంతో మాకు చాలా సంతోషంగా ఉందని, చావోరేవో తేల్చుకోవాల్సిన క్వార్టర్ ఫైనల్ లాంటి మ్యాచ్ టీమిండియా అద్భుతం చేశారని మెచ్చుకున్నారు. ఓపికగా ఎదురు చూసిన మనుషులకు మంచే జరుగుతుందని సంజు శామ్సన్ ఉదేశించి అన్నాడు. సంజు ఆడిన విధానంతో తాము గెలుపు సాధించామని సూర్య తెలిపారు.
ప్రశంసలు కురుపించిన సూర్య కుమార్ క్రీడలు: టీ20 ప్రపంచకప్ సూపర్ 8లో భాగంగా వెస్టిండీస్తో జరిగిన మ్యాచ్లో సంజు శాంసన్ (97*) బ్యాట్తో రాణించాడు. టీమ్ఇండియా ఈ మ్యాచ్లో విజయం సాధించి, సెమీస్ బెర్త్ ఖాయం చేసుకోవడంలో కీలక పాత్ర పోషించాడు. ఈ నేపథ్యంలో మ్యాచ్ అనంతరం టీమ్ఇండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కీలకమైన వ్యాఖ్యలు చేశాడు.మేం ఆడిన విధానంతో మాకు చాలా ఆనందంగా ఉంది. చావోరేవో తేల్చుకోవాల్సిన క్వార్టర్ ఫైనల్ లాంటి మ్యాచ్లో టీమ్ఇండియా క్రికెటర్లు […] The post సంజు శాంసన్ ఆట తీరు భేష్ appeared first on Visalaandhra .
అలా చేస్తే.. చట్టపరమైన చర్యలు తప్పవు..
అలా చేస్తే.. చట్టపరమైన చర్యలు తప్పవు.. నల్గొండ, ఆంధ్ర ప్రభ : రేపు
Rahul Gandhi |ఇరాన్ లాంటి పరిస్థితులు మనకొద్దు
Rahul Gandhi | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : ఇండో–అమెరికన్ ట్రేడ్ డీల్
స్కూల్ బస్సు వెళుతుంటే.. నల్లగొండ రూరల్, ఆంధ్ర ప్రభ : ప్రవేట్ స్కూల్
పశ్చిమాసియాలో ఉద్రిక్తతల కారణంగా పలు విమానాలు రద్దు
న్యూదిల్లీ: పశ్చిమాసియాలో ఉద్రిక్తతల కారణంగా గల్ఫ్ దేశాలు తమ గగనతలాలను మూసివేయడంతో ఆదివారం దేశవ్యాప్తంగా వందలాది విమానాల రాకపోకలపై తీవ్ర ప్రభావం పడింది. ఆ దేశాల్లోని భౌగోళిక పరిణామాలు, గగనతల పరిమితులు, భద్రత దృష్ట్యా ఆదివారం సాయంత్రం సమయానికి స్వదేశీ సంస్థలకు చెందిన 350 విమానాలు రద్దయినట్లు కేంద్ర విమానయాన మంత్రిత్వశాఖ వెల్లడించింది. పశ్చిమాసియా గగనతలాన్ని ఉపయోగించుకొనే విమాన సర్వీసులను సోమవారం రాత్రి 11.59 గంటల వరకు తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ‘ఇండిగో్ణ తెలిపింది. పశ్చిమాసియాకు వెళ్లే దాదాపు […] The post పశ్చిమాసియాలో ఉద్రిక్తతల కారణంగా పలు విమానాలు రద్దు appeared first on Visalaandhra .
A Rare Sight: 50 Days Tradition Returns With Chiru’s MSG
Megastar Chiranjeevi has once again showcased his unmatched dominance at the box office. His family entertainer, Mana Shankara Vara Prasad Garu, has successfully completed a phenomenal 50-day theatrical run. The Anil Ravipudi directorial didn’t just open big, but it also sustained momentum with remarkable consistency. In a rare sight, 50 days tradition returns with this […] The post A Rare Sight: 50 Days Tradition Returns With Chiru’s MSG appeared first on Telugu360 .
శివచరణ్ రెడ్డిని సన్మానించిన శ్రీకాంత్ గౌడ్..
శివచరణ్ రెడ్డిని సన్మానించిన శ్రీకాంత్ గౌడ్.. చౌటుప్పల్, ఆంధ్రప్రభ : తెలంగాణ రాష్ట్ర
నాగర్ కర్నూలు జిల్లాలో విరోష్ జంట
నాగర్కర్నూల్ జిల్లాకు నూతన దంపతులు విజయ్ దేవరకొండ, రష్మిక చేరుకున్నారు
సమస్యల వలయం.. బస్సు నిలయం.. మద్దూర్, ఆంధ్రప్రభ : మద్దూర్ మున్సిపాలిటీలో ఆర్టీసీ
Twitter | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : ఈ మధ్యకాలంలో ఇరాన్పై ఇజ్రాయెల్,

33 C