. ప్రపంచ స్థాయి నగరంగా ఫ్యూచర్ సిటీ. ప్రాజెక్టు వేగవంతానికి సంయుక్త టాస్క్ఫోర్స్. సీఎం రేవంత్తో యూఏఈ మంత్రి అబ్దుల్లా. దావోస్ వేదికగా చర్చలు విశాలాంధ్ర-హైదరాబాద్: తెలంగాణతో వ్యూహాత్మక భాగస్వామ్యంపై తమ ప్రభుత్వం ఆసక్తిగా ఉందని యూఏఈ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ అల్ మార్రీ తెలిపారు. ఫ్యూచర్ సిటీ ప్రాజెక్టుపై కలిసి పనిచేద్దామని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో అన్నారు. ప్రాజెక్ట్ వేగవంతమయ్యేందుకు సంయుక్త టాస్క్ఫోర్స్ ఏర్పాటు చేయాలని సూచించారు. యూఏఈ ఫుడ్ క్లస్టర్తో తెలంగాణ […] The post వ్యూహాత్మకంగా ముందుకు appeared first on Visalaandhra .
. ‘ఇండియా పెవిలియన’ సదస్సులో దిగ్గజ పారిశ్రామికవేత్తలకు మంత్రి శ్రీధర్బాబు పిలుపు. పారిశ్రామికాభివృద్ధికి అవకాశాలు పుష్కలం విశాలాంధ్ర – హైదరాబాద్ : ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస’లో ఇతర రాష్ట్రాలకు రోల్ మోడల్ గా నిలిచిన రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టి ‘తెలంగాణ రైజింగ’లో భాగస్వామ్యం కావాలని దిగ్గజ పారిశ్రామికవేత్తలను రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు కోరారు. పారిశ్రామికాభివృద్ధికి అన్ని రకాలుగా అనుకూలంగా ఉన్న తెలంగాణతో కలిసి పని చేసేందుకు, రాష్ట్రాభివృద్ధిలో పాలు […] The post ‘తెలంగాణ రైజింగ’లో భాగమవ్వండి appeared first on Visalaandhra .
. కేంద్ర ప్రాయోజిత పథకాలు వథా కానివ్వొద్దు. అధికారులకు మంత్రి తుమ్మల ఆదేశం విశాలాంధ్ర-హైదరాబాద్: వచ్చే ఖరీఫ్ కల్లా రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు యూరియా (ఫెర్టిలైజర్) యాప్ అందుబాటులో తేవాలని అధికారులను వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. మంగళవారం సచివాలయంలో వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, ఉద్యానవన శాఖల పురోగతిపై వ్యవసాయశాఖ సెక్రటరి, ఆయా శాఖల డైరెక్టర్లు, ఉన్నతాధికారులతో మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వ్యవసాయ శాఖ అమలు చేస్తున్న వ్యవసాయ యాంత్రీకరణ, ప్రకృతి […] The post ఖరీఫ్ కల్లా యూరియా యాప్ appeared first on Visalaandhra .
ఏపీకి భారీ పెట్టుబడులతో ఆరఎంజెడ్
దావోస్లో మంత్రి లోకేశ్ సమక్షంలో సంస్థ చైర్మన్ ప్రకటన విశాలాంధ్ర బ్యూరో – అమరావతి: మంత్రి నారా లోకేశ్ చొరవతో ఏపీలో మరో భారీ పెట్టుబడికి ఆరఎంజెడ్ సంస్థ ముందుకు వచ్చింది. దావోస్లో ఆరఎంజెడ్ చైర్మన్ మనోజ్ మెండాతో మంత్రి లోకేశ్ జరిపిన చర్చలు ఫలించాయి. ఆంధ్రప్రదేశ్లో లక్షమంది యువతకు ఉద్యోగాలు కల్పించే ప్రాజెక్టుల ఏర్పాటుకు సంస్థ భారీ పెట్టుబడులతో రానుంది. ప్రపంచస్థాయి సంస్థలను ఆకర్షించడం, విశాఖనగరంలో జీసీసీ పర్యావరణ వ్యవస్థను బలోపేతం చేయడం లక్ష్యంగా విశాఖపట్నం […] The post ఏపీకి భారీ పెట్టుబడులతో ఆరఎంజెడ్ appeared first on Visalaandhra .
ప్రకృతి సేద్యం వైపు రైతులను ప్రోత్సహించాలి
కేవీవీ ప్రసాద్విశాలాంధ్ర`బేస్తవారిపేట : ప్రస్తుతం ఎరువులు, పురుగు మందుల వాడకం పెరిగిపోయిందని, ప్రకృతి సేద్యం చేసేలా రైతులను ప్రోత్సహించాల్సిన అవసరం ప్రభుత్వాలకు ఉందని ఆంధ్ర ప్రదేశ్ రైతు సంఘం రాష్ట కార్యదర్శి కేవీ ప్రసాద్ తెలిపారు. స్థానిక సీపీఐ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన రైతు సంఘ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. రైతులు అనేక రకాల పంటలు పండించినప్పటికీ సరైన మద్దతు ధర లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారని, కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత […] The post ప్రకృతి సేద్యం వైపు రైతులను ప్రోత్సహించాలి appeared first on Visalaandhra .
‘పంజాబ్ కేసరి’ ప్రచురణకు సుప్రీం అనుమతి
న్యూదిల్లీ: పంజాబ్ కేసరి గ్రూప్ వార్తా పత్రిక ప్రింటింగ్కు సుప్రీంకోర్టు మంగళవారం అనుమతించింది. రాష్ట్ర కాలుష్య నియంత్రణ బోర్డు నిర్ణయం కారణంగా… కొన్ని సంచికల ప్రచురణ ప్రభావితమవు తుందన్న పంజాబ్ కేసరి గ్రూప్ చేసిన విజ్ఞప్తిని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం పరిగణనలోకి తీసుకుంది. ‘మా వార్తాపత్రిక ఒక కథనం కారణంగా నిలిచిపోకూడదు. మా ప్రెస్కు విద్యుత్ సరఫరా నిలిపివేయబడింది’ అని వార్తాపత్రిక తరపున హాజరైన సీనియర్ న్యాయవాది ముకుల్ రోహిత్గి తెలిపారు. […] The post ‘పంజాబ్ కేసరి’ ప్రచురణకు సుప్రీం అనుమతి appeared first on Visalaandhra .
చంద్రబాబుపై కేసులుఎందుకు కొట్టేశారు
విశాలాంధ్ర బ్యూరో- అమరావతి: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు సంబంధించి గత ప్రభుత్వ హయాంలో నమోదైన కేసుల మూసివేతపై హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఫైబర్ నెట్ కుంభకోణంతో పాటు స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులను న్యాయస్థానాలు కొట్టివేసిన సంగతి తెలిసిందే. దర్యాప్తు సంస్థ సిఫార్సు మేరకు ఈ నిర్ణయాలు తీసుకున్నాయి. అయితే ఈ కేసుల కొట్టివేత సమయంలో అభ్యంతరా లను న్యాయస్థానాలు సరిగా పరిగణనలోకి తీసుకోలేదంటూ హైకోర్టులో పిటిషన్లు […] The post చంద్రబాబుపై కేసులుఎందుకు కొట్టేశారు appeared first on Visalaandhra .
ఫాసిస్టు, మతోన్మాద శక్తులను అడ్డుకునేందుకు కలిసి నడుద్దాం
. ప్రమాదంలో ప్రజాస్వామ్యం, రాజ్యాంగం. వామపక్షాల ఐక్య ఉద్యమాలే శరణ్యం. వర్గ రహిత సమసమాజ స్థాపనకు కృషి చేద్దాం. దేశంలో వామపక్షాలదే భవిష్యత్. సీపీఐ సెమినార్లో రాజా, బేబీ, దీపాంకర్, దేవరాజన్, భట్టి ఖమ్మం నుంచి ఏబీ కూన దేశంలో అత్యంత ప్రమాదకరంగా ఫాసిస్టు శక్తులు విజంభిస్తున్న ప్రస్తుత తరుణంలో రాజకీయ, సైద్ధాంతిక, ఆర్థిక, సామాజిక సవాళ్లను ఎదుర్కోవడానికి వామపక్షాలు ఐక్యమై, సమరశీల పోరాటాలకు సమాయత్తం కావాలని పలువురు వక్తలు పిలుపునిచ్చారు. వామపక్షాలు ఏకం కాకపోతే దేశానికి […] The post ఫాసిస్టు, మతోన్మాద శక్తులను అడ్డుకునేందుకు కలిసి నడుద్దాం appeared first on Visalaandhra .
తమిళనాడు గవర్నరు అసెంబ్లీ నుంచి వాకౌట్పేరాలు వదిలి చదివిన కేరళ గవర్నరుతీవ్రంగా స్పందించిన స్టాలిన్, విజయన్ చెన్నై/ తిరువనంతపురం: విపక్షాల నుంచి తీవ్ర విమర్శలు ఎదురవుతున్నా… న్యాయస్థానాల నుంచి మొట్టికాయలు పడుతున్నా గవర్నర్ల తీరు మాత్రం మారడం లేదు. ప్రజలతో ఎన్నికైన ప్రభుత్వాలపై రాజ్యాంగేతర శక్తులుగా వ్యవహరిస్తున్నారు. తాజాగా తమిళనాడు, కేరళ గవర్నర్లు వ్యవహరించిన తీరు ఇందుకు నిదర్శనంగా నిలిచింది. తమిళనాడు, కేరళ అసెంబ్లీ సమావేశాలు మంగళవారం ప్రారంభమయ్యాయి. సంప్రదాయంగా అసెంబ్లీ సమావేశాల తొలిరోజు గవర్నర్ల ప్రసంగం […] The post మారని గవర్నర్ల తీరు appeared first on Visalaandhra .
. వివేకా హత్య కేసులో సీబీఐని ప్రశ్నించిన సుప్రీం కోర్టు విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : రాష్ట్ర మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో తదుపరి దర్యాప్తు అవసరముందా? లేదా? అని సీబీఐని అత్యున్నత న్యాయస్థానం ప్రశ్నించింది. దర్యాప్తు అవసరముంటే ఎవరెవరిని విచారించాలో స్పష్టం చేయాలని ఆదేశించింది. ట్రయల్ కోర్టు ఉత్తర్వులపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ వివేకా కుమార్తె సునీత దాఖలు చేసిన పిటిషన్పై న్యాయమూర్తి జస్టిస్ ఎం.ఎం.సుందరేష్ ధర్మాసనం విచారణ చేపట్టింది. ఏయే […] The post దర్యాప్తు అవసరముందా… లేదా? appeared first on Visalaandhra .
Pooja Hegde |పాన్ ఇండియా స్టార్తో గొడవ పడిందా..?
Pooja Hegde | పాన్ ఇండియా స్టార్తో గొడవ పడిందా..? ఆంధ్రప్రభ వెబ్
విశాలాంధ్ర బ్యూరోఅమరావతి: పదో తరగతి పబ్లిక్ పరీక్షల(మార్చి2026) షెడ్యూలును రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ విడుదల చేసింది. పదో తరగతి పరీక్షలతోపాటు ఓఎసఎస్సీ(ఎసఎస్సీ), ఒకేషషనల్ పబ్లిక్ పరీక్షల సమగ్ర షెడ్యూలును అధికారికంగా మంగళవారం ప్రకటించారు. ఈ పరీక్షలు మార్చి 16వ తేదీన ప్రారంభమై…ఏప్రిల్ 1వ తేదీ వరకు కొనసాగుతాయి. మెజార్టీ ప్రధాన పరీక్షలు ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు జరుగుతాయి. షెడ్యూలు ప్రకారం మార్చి 16న ఫస్ట్ లాంగ్వేజ్ (గ్రూప్`ఏ) పరీక్షలు జరుగుతాయి. […] The post మార్చి 16 నుంచిపది పరీక్షలు appeared first on Visalaandhra .
21 Jan Cartoon |ఆంధ్రప్రభలో నేటి కార్టూన్ ఔరా
21 Jan Cartoon | ఆంధ్రప్రభలో నేటి కార్టూన్ ఔరా
విశాలాంధ్ర`విజయవాడ: కన్నడ, సాంస్కృతిక శాఖ డైరెక్టర్ కేఎం గాయత్రి సారథ్యంలోని ఎనిమిది మంది సభ్యులతో కూడిన కర్ణాటక ఉన్నతస్థాయి అధ్యయన బృందం జిల్లాలో పర్యటించింది. మంగళవారం ఆంధ్రప్రదేశ్ భాష, సాంస్కృతిక శాఖతో పాటు మైనారిటీ శాఖ ఉన్నతాధికారులతో భేటీ అయిన అనంతరం జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశను కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో బృంద సభ్యులు కలిశారు. కర్ణాటకలో ద్రావిడ భాష తుళును రెండో అధికారిక భాషగా గుర్తించాలనే సంకల్పం నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో ద్వితీయ భాషగా ఉర్దూ అమలు […] The post జిల్లాలో కర్ణాటక బృందం పర్యటన appeared first on Visalaandhra .
అవగాహనతోనే సైబర్ నేరగాళ్లకు కళ్లెం
The post అవగాహనతోనే సైబర్ నేరగాళ్లకు కళ్లెం appeared first on Visalaandhra .
Trivikram |మూవీ గురించి మరో ట్విస్ట్..
Trivikram | మూవీ గురించి మరో ట్విస్ట్.. ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ :
బాలుడి మృతి కేసులో తండ్రి అరెస్టు
విశాలాంధ్ర యాడికి… మండలంలోని చందన లక్ష్యం పల్లి గ్రామానికి చెందిన రమేష్ను పోలీసులు అరెస్టు చేశారు. కుటుంబ గొడవ సమయంలో రాయి తగిలి నాలుగేళ్ల బాలుడు మృతి చెందిన ఘటనకు సంబంధించి ఈ అరెస్టు జరిగింది.ఈ నెల 16వ తేదీ సాయంత్రం భర్త రమేష్, భార్య మహేశ్వరి మధ్య గొడవ జరిగింది. ఈ క్రమంలో రమేష్ విసిరిన రాయి, ఆమె చంకలో ఉన్న కుమారుడు రాహుల్ తలకు తగిలి తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే బాలుడిని చికిత్స కోసం […] The post బాలుడి మృతి కేసులో తండ్రి అరెస్టు appeared first on Visalaandhra .
ఫ్యామిలీ పోలీస్ కౌన్సిలింగ్ సెంటర్తో సమస్యలను పరిష్కరించే దిశగా కృషి చేస్తాం
డిఎస్పి హేమంత్ కుమార్ విశాలాంధ్ర – ధర్మవరం ; ఫ్యామిలీ పోలీస్ కౌన్సిలింగ్ సెంటర్ ద్వారా సమస్యలను పరిష్కరించే దిశగా కృషి చేస్తామని డిఎస్పి హేమంత్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా వారు నూతన కమిటీని డిఎస్పి కార్యాలయంలో ప్రకటించారు. ఈ కమిటీలో ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు హరి శ్రీనివాస్, రిటైర్డ్ హెడ్మాస్టర్, విశ్రాంత ఉద్యోగుల అసోసియేషన్ అధ్యక్షులు చలపతి, ఐసిడిఎస్ అంగన్వాడీ సూపర్వైజర్ గంగా భవాని, ప్రముఖ న్యాయవాదులు భాగ్యలక్ష్మి, సీనియర్ విశాలాంధ్ర రిపోర్టర్ రాఘవ […] The post ఫ్యామిలీ పోలీస్ కౌన్సిలింగ్ సెంటర్తో సమస్యలను పరిష్కరించే దిశగా కృషి చేస్తాం appeared first on Visalaandhra .
ఘనంగా జరిగిన వాసవి ఆత్మార్పణ దినోత్సవ కార్యక్రమం
విశాలాంధ్ర – ధర్మవరం; ఆర్యవైశ్యుల కులదేవత శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి ఆత్మార్పణ దినోత్సవ కార్యక్రమాన్ని ఆర్యవైశ్య సంఘం వాటి అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఉదయం శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో ఆలయ అర్చకులు చంద్రశేఖర్ శర్మ, నారాయణ శాస్త్రి ఆధ్వర్యంలో గణపతి హోమం, వాసవి కన్యకా పరమేశ్వరి దేవి మూలవిరాట్ కు అభిషేక కార్యక్రమాల అనంతరం, వాసవి కన్యకలతో స్థానిక పాండురంగ స్వామి దేవాలయం నుంచి ప్రధాన కలశములతో ఊరేగింపుగా […] The post ఘనంగా జరిగిన వాసవి ఆత్మార్పణ దినోత్సవ కార్యక్రమం appeared first on Visalaandhra .
ఒక్క చీర రూ.2.50 లక్షలు.. మైసూరులో భారీ క్యూ#Mysuru#SilkSaree#Rs2Point5Lakhs#HeavyRush#Saree
గుర్తుతెలియని దుండగుల దుశ్యర్య- పశుగ్రాసం దగ్ధం
విశాలాంధ్ర బొమ్మనహాళ్,.. మండలంలోని శ్రీధరఘట్ట గ్రామంలో గర్తుతెలియని వ్యక్తులు దుండగుల చర్యకు పాల్పడి రైతుల పొలాల్లో నిల్వ ఉంచిన వరిగడ్డి కుప్పలకు నిప్పు పెట్టారు. ఈ ఘటనలో దివానమ్మ, ఈశ్వరమ్మలకు చెందిన సుమారు 7 ఎకరాల పశుగ్రాసం పూర్తిగా దగ్ధమైంది. బాధితులు దివానమ్మ 3.50 ఎకరాలు, ఈశ్వరమ్మలకు 3.50 ఎకరాలలో వరి పంట సాగు చేశారు. పంట కోత ఇటివలే పూర్తి చేసిన నేపథ్యంలో వరిగడ్డిని ఇతరలకు విక్రయించాలని గుప్పలు చేసి ఉంచగా గుర్తు తెలియని వ్యక్తులు […] The post గుర్తుతెలియని దుండగుల దుశ్యర్య- పశుగ్రాసం దగ్ధం appeared first on Visalaandhra .
మంగళ సౌందర్యాల పురాణపండ శ్రీమాలికను
తన తండ్రి వెంకట్రామయ్య స్మృతిగా అందించిన నూజివీడు సీడ్స్ ప్రభాకర్ విజయవాడ :
Brain stroke |బ్రెయిన్ స్ట్రోక్తో మరణించిన కండక్టర్..
Brain stroke | బ్రెయిన్ స్ట్రోక్తో మరణించిన కండక్టర్.. Brain stroke |
Indiramma’s House |ఇందిరమ్మ ఇండ్లను వేగవంతం చేయాలి…
Indiramma’s House | ఇందిరమ్మ ఇండ్లను వేగవంతం చేయాలి… Indiramma’s House |
RTC buss |మేడారంకు ప్రత్యేక ఆర్టీసీ బస్సులు
RTC buss | మేడారంకు ప్రత్యేక ఆర్టీసీ బస్సులు RTC buss |
School |పాఠశాలలో ఆకట్టుకున్న మాదిరిపోలింగ్.
School | పాఠశాలలో ఆకట్టుకున్న మాదిరిపోలింగ్. School | ఊట్కూర్, ఆంధ్రప్రభ :
Mahesh Babu |గౌతమ్ అప్పుడే హీరో కాబోతున్నాడా..?
Mahesh Babu | గౌతమ్ అప్పుడే హీరో కాబోతున్నాడా..? ఆంధ్రప్రభ వెబ్ డెస్క్
తెలంగాణ పోలీస్ శాఖ సంచలన నిర్ణయం:#HomeFIR#PoliceHelp#CitizenSafety#Telangana
Forest |అన్నీ అటవీ బీట్లలో పులుల గణన ఆరంభం
Forest | అన్నీ అటవీ బీట్లలో పులుల గణన ఆరంభం Forest |
2026 |తెలంగాణ మునిసిపల్ ఎన్నికలు: కేటీఆర్కు కీలక పరీక్ష, కవిత పాత్రపై ఆసక్తి
2026 | ముందున్నది మునిసిపల్ పండగ.. తెలంగాణ రాజకీయాలకు కీలక మలుపు 2026
Rs. crore |రూ.కోటి అభివృద్ధి పనులకు ఆమోదం…
Rs. crore | రూ.కోటి అభివృద్ధి పనులకు ఆమోదం… Rs. crore |
Purchase center |కందుల కొనుగోలు కేంద్రం ప్రారంభం…
Purchase center | కందుల కొనుగోలు కేంద్రం ప్రారంభం… Purchase center |
road accident |కానిస్టేబుల్ ఆరోగ్యంపై హోం మంత్రి అనిత ఆరా
road accident | కానిస్టేబుల్ ఆరోగ్యంపై హోం మంత్రి అనిత ఆరా road
State Govt |వాసవి మాత ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలి
State Govt | వాసవి మాత ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలి State Govt
Journalists |జర్నలిస్టుల పాత్ర కీలకం
Journalists | జర్నలిస్టుల పాత్ర కీలకం Journalists | లక్ష్మణచాంద, ఆంధ్రప్రభ :
ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్రావు విచారణ ముగిసింది
sport |సాప్ట్ బాల్ క్రీడల్లో రాష్ట్ర స్థాయికి విద్యార్థుల ఎంపిక….
sport | సాప్ట్ బాల్ క్రీడల్లో రాష్ట్ర స్థాయికి విద్యార్థుల ఎంపిక…. sport
Back log |ప్రవేశాల దరఖాస్తుకు రేపే చివరి తేదీ
Back log | ప్రవేశాల దరఖాస్తుకు రేపే చివరి తేదీ Back log
Drunk and drive |డ్రంక్ అండ్ డ్రైవ్లో ఇద్దరికి జైలు శిక్ష
Drunk and drive | డ్రంక్ అండ్ డ్రైవ్లో ఇద్దరికి జైలు శిక్ష
Training |సర్పంచులకు శిక్షణ తరగతులు…
Training | సర్పంచులకు శిక్షణ తరగతులు… Training | చిట్యాల, ఆంధ్రప్రభ :
Chilakaluripet |ఆటో బోల్తా… నలుగురికి గాయాలు
Chilakaluripet | చిలకలూరిపేట, ఆంధ్రప్రభ : మండలంలోని తాతపూడి హైవే వద్ద ఆటో
Telangana : తెలంగాణలో బీజేపీకి ఇక మంచి రోజులు వచ్చినట్లేగా?
తెలంగాణలో బీజేపీ ఇప్పుడు ఫుల్లు హ్యాపీగా ఉంది
Meetings |పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు..
Meetings | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ఈనెల
Prime Minister |ప్రధాన్ మంత్రి ధన్ ధాన్య యోజన అమలు చేయాలి..
Prime Minister | ప్రధాన్ మంత్రి ధన్ ధాన్య యోజన అమలు చేయాలి..
Etela |మల్కాజ్గిరి బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్
Etela | మల్కాజ్గిరి బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ Etela | ఆంధ్రప్రభ,
Coordinate |పోరుకు జనసేన సిద్ధం
Coordinate | పోరుకు జనసేన సిద్ధం Coordinate | స్టేషన్ ఘన్పూర్, ఆంధ్రప్రభ
రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్
రైల్వే ప్రయాణికులకు ఆ శాఖ గుడ్ న్యూస్ చెప్పింది
యోగి వేమన అందరికీ ఆదర్శప్రాయుడు..హెడ్మాస్టర్ నాగప్ప
విశాలాంధ్ర ధర్మవరం;; యోగివేమన అందరికీ ఆదర్శప్రాయుడని హెడ్మాస్టర్ నాగప్ప తెలిపారు. ఈ సందర్భంగా పట్టణంలోని ఎల్సీకే పురంలో పురపాలక ప్రాథమిక ఉన్నత పాఠశాలలో వేమన పద్యాల పై విద్యార్థులకు పోటీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు వేమన పద్యాల పై ప్రతిభ ఘనపరిచి గెలుపొందిన విద్యార్థులకు ప్రశంసా పత్రాలు మెమొంటోలను అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ బోధనలు నేటి సమాజానికి ఎంతో అవసరమని తెలిపారు. తొలుత హెడ్మాస్టర్ తో పాటు ఉపాధ్యాయులు, విద్యార్థులు యోగివేమన చిత్రపటానికి పూలమాలవేసి […] The post యోగి వేమన అందరికీ ఆదర్శప్రాయుడు..హెడ్మాస్టర్ నాగప్ప appeared first on Visalaandhra .
Telangana :తెలంగాణ పోలీసు శాఖ సంచలన నిర్ణయం
తెలంగాణ పోలీసు శాఖ సంచలన నిర్ణయం తీసుకుంది
ప్రతి సిబ్బంది ఇంటింటి సర్వే కి వెళ్లాల్సిందే
విశాలాంధ్ర-రాప్తాడు : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే చేయడానికి కేటాయించిన ప్రతి ఉద్యోగి కచ్చితంగా ప్రతి ఇంటికి వెళ్లాల్సిందేనని జి.ఎస్.డబ్ల్యూ.ఎస్ డిప్యూటీ ఎంపీడీఓ అచ్యుత్ బాబు ఆదేశించారు. ఈనెల 19వ తేదీన విశాలాంధ్ర దినపత్రికలో నత్త నడకన ఏకీకృత కుటుంబ సర్వే ప్రతి ఇంటికి వెళ్లని సచివాలయ సిబ్బంది* అనే కథనం ప్రచురితమైంది. ఈ నేపథ్యంలో రాప్తాడు మండల కేంద్రంలోని సచివాలయాలను ఆయన మంగళవారం సందర్శించి గ్రామాల్లోని ప్రతి కుటుంబం వద్దకు వెళ్లి […] The post ప్రతి సిబ్బంది ఇంటింటి సర్వే కి వెళ్లాల్సిందే appeared first on Visalaandhra .
మండలాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేయడమే లక్ష్యం
విశాలాంధ్ర-రాప్తాడు : నియోజకవర్గ కేంద్రం రాప్తాడు మండలాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసేందుకు ఎమ్మెల్యే పరిటాల సునీత శ్రీకారం చుట్టారని టీడీపీ మండల కన్వీనర్ పంపు కొండప్ప, ప్రధాన కార్యదర్శి దగ్గుపాటి శ్రీనివాసులు తెలిపారు. వారు మాట్లాడుతూ రాప్తాడు మండలం బుక్కచెర్ల గ్రామం నుండి 44వ జాతీయ రహదారి వరకు10 కిలోమీటర్ల మేర గుంతలు పడి ప్రజా రవాణా వ్యవస్థకు అనేక ఇబ్బందులు ఎదురయ్యేవన్నారు. తారు రోడ్డు వేయించాలని ఎమ్మెల్యే పరిటాల సునీతకు విన్నవించగా సంబంధిత శాఖ […] The post మండలాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేయడమే లక్ష్యం appeared first on Visalaandhra .
కందుల కొనుగోలు కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోండి
విశాలాంధ్ర-రాప్తాడు : మండలంలోని రామనేపల్లి గ్రామంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన కందుల కొనుగోలు కేంద్రాన్ని వ్యవసాయ శాఖ వద్ద రిజిస్ట్రేషన్ చేసుకున్న రైతులు సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకుడు భోగినేపల్లి సీసీ రాము కోరారు. ఆయన మాట్లాడుతూ కంది పంట సాగు చేసిన రైతులకు మద్దతు ధర అందించాలనే సదుద్దేశంతో ఎమ్మెల్యే పరిటాల సునీత ఆదేశాల మేరకు మార్క్ ఫెడ్ ద్వారా కొనుగోలు చేసే కందులకు ప్రభుత్వం క్వింటాలు రూ.8 వేల చొప్పున మద్దతు ధర అందిస్తోందన్నారు. ఇప్పటి […] The post కందుల కొనుగోలు కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోండి appeared first on Visalaandhra .
అనకాపల్లి జిల్లాలో టీడీపీ vs జనసేన
అనకాపల్లి జిల్లా మదీనా గ్రామంలో టీడీపీ, జనసేన వర్గీయుల మధ్య ఘర్షణ జరిగింది.
Minister |మహిళలు ఆర్థిక సౌలభ్యం పొందాలి
Minister | మహిళలు ఆర్థిక సౌలభ్యం పొందాలి Minister | చెన్నూర్, ఆంధ్రప్రభ
Dandepalli |పూజారి కుటుంబానికి ఆర్థిక సహాయం…
Dandepalli | పూజారి కుటుంబానికి ఆర్థిక సహాయం… Dandepalli | దండేపల్లి, ఆంధ్రప్రభ
చర్చిపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి
విశాలాంధ్ర ధర్మవరం; మండల పరిధిలోని పోతుకుంట గ్రామం వద్ద గల క్రైస్తవ చర్చి పైన ఆదివారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేసి చర్చిలో ఉన్న ఫర్నిచర్ ను ధ్వంసం చేశారు. ఇష్టానుసారంగా దాడులు చేస్తూ నష్టాన్ని కలిగించారని చర్చ్ నిర్వాహకులు తెలిపారు. రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయనున్నట్లు వారు తెలిపారు. దాడి చేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలని, భవిష్యత్తులో ఇలాంటి దాడులు జరగకుండా అధికారులు గట్టి చర్యలు చేపట్టాలని వారి విజ్ఞప్తి చేశారు. The post చర్చిపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి appeared first on Visalaandhra .
BJP |రైతు భరోసా విడుదల చేయాలి …
BJP | రైతు భరోసా విడుదల చేయాలి … BJP |బచ్చన్నపేట, ఆంధ్రప్రభ
TG |ఆంగ్ల ప్రతిభ పోటీల్లో మెండోరా విద్యార్థులు
TG | ఆంగ్ల ప్రతిభ పోటీల్లో మెండోరా విద్యార్థులు TG | భీమ్గల్
పారిశుద్ధ్య కార్మికుల సమస్యలను పరిష్కరించండి..
మున్సిపల్ ఉద్యోగ కార్మిక సంఘం నాయకులువిశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని పారిశుద్ధ్య విభాగం లో పనిచేస్తున్న కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ మున్సిపల్ కమిషనర్ సాయి కృష్ణకు మున్సిపల్ ఉద్యోగ కార్మిక సంఘం నాయకులు వినతి పత్రాన్ని అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ మున్సిపల్ పారిశుద్ధ విభాగంలో అదరపు కార్మికులుగా 17 మంది, కరోనా కార్మికులుగా 50 మంది మొత్తం 87 మంది పని చేస్తున్నారని, కౌన్సిల్ తీర్మానం మేరకు జీతభత్ములు చెల్లింపులు, ఆప్కాస్ కింద పనిచేస్తూ […] The post పారిశుద్ధ్య కార్మికుల సమస్యలను పరిష్కరించండి.. appeared first on Visalaandhra .
Hyderabad |జూబ్లీహిల్స్ పీఎస్ వద్ద ఉద్రిక్తత…
Hyderabad | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : నగరంలోని జూబ్లీహిల్స్ పీఎస్ ఎదుట
Makthal |మార్కెట్ యార్డులో చెట్టు నరికివేత…
Makthal | మార్కెట్ యార్డులో చెట్టు నరికివేత… Makthal | మక్తల్, ఆంధ్రప్రభ
పెండింగ్ చలాన్లు కట్టమని వాహనదారులను బలవంతపెట్టొద్దు#TeluguPost #telugu #post #news
యోగివేమన అందరికీ ఆదర్శప్రాయుడు.. ఆర్డీవో మహేష్
విశాలాంధ్ర ధర్మవరం;; యోగివేమన అందరికీ ఆదర్శప్రాయుడని ఆర్డీవో మహేష్ తెలిపారు. ఈ సందర్భంగా ఆర్డీవో కార్యాలయంలో యోగివేమన వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్డీవో తో పాటు కార్యాలయ అధికారులు సిబ్బంది చిత్రపటానికి పూలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆర్ డి ఓ మాట్లాడుతూ విశ్వ కవిగా యోగి వేమనకు ప్రపంచ గుర్తింపు ఉంది అని తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్యాలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. తాసిల్దార్ కార్యాలయంలో యోగివేమన వేడుకలు;; పట్టణంలోని తాసిల్దార్ కార్యాలయంలో […] The post యోగివేమన అందరికీ ఆదర్శప్రాయుడు.. ఆర్డీవో మహేష్ appeared first on Visalaandhra .
Bichkunda |మహిళల సామాజిక ఆర్థిక అభివృద్దే కాంగ్రెస్ ధ్యేయం
Bichkunda | మహిళల సామాజిక ఆర్థిక అభివృద్దే కాంగ్రెస్ ధ్యేయం Bichkunda |
Bhimgal Rural |పలువురు బీఆర్ఎస్ పార్టీలో చేరిక
Bhimgal Rural | భీమ్గల్ రూరల్, ఆంధ్రప్రభ : నిజామాబాద్ జిల్లా బాల్కొండ
ఉత్సాహభరితంగా సాగిన క్రికెట్ మ్యాచ్
విశాలాంధ్ర ధర్మవరం;; ధర్మవరం పట్టణంలోని ఆర్ డి టి క్రికెట్ మైదానంలో గత వారం రోజులుగా జరుగుతున్న పి.శ్రీనివాసులు స్మారక అండర్-12 బాలుర క్రికెట్ టోర్నమెంట్ ఆదివారంతో పూర్తి అయింది. అనంతరం ఆర్డిటి కోచ్ రాజశేఖర్ మాట్లాడుతూ ఆర్డిటి ధర్మవరం జట్టు ఎంసీ ఏ గొట్లూరు జట్టు మధ్య జరిగిన ఫైనల్స్, టాస్ గెలిచిన అడిటి ధర్మవరం జట్టు ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. ఆర్డీటీ ధర్మవరం జట్టు 25 ఓవర్లలో 186/4 పరుగులు చేసింది. ఆర్డిటి ధర్మవరం […] The post ఉత్సాహభరితంగా సాగిన క్రికెట్ మ్యాచ్ appeared first on Visalaandhra .
ఘనంగా ప్రజాకవి వేమన జయంతి వేడుకలు..
ప్రిన్సిపాల్ ప్రభాకర్ రెడ్డివిశాలాంధ్ర ధర్మవరం; పట్టణంలోని కే. హెచ్.ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విద్యార్థుల నడుమ ప్రజాకవి వేమన జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించుకోవడం జరిగిందని ప్రిన్సిపాల్ డాక్టర్. కె .ప్రభాకర్ రెడ్డి తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ తెలుగు శాఖాధిపతి డా. ఎస్. షమీఉల్లా ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది అన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ మహాకవి వేమన సత్యాన్వేషి. దార్శనికుడు అని అన్నారు. చిన్న చిన్న ఆటవెలది పద్యాల ద్వారా పేరుకు పోయిన మూఢ నమ్మకాలు, మూఢ […] The post ఘనంగా ప్రజాకవి వేమన జయంతి వేడుకలు.. appeared first on Visalaandhra .
యోగి వేమన బోధనలు నేటి సమాజానికి ఎంతో అవసరం
ఎంపీడీవో సాయి మనోహర్విశాలాంధ్ర ధర్మవరం;; యోగివేమన బోధనలు నేటి సమాజానికి ఎంతో అవసరమని ఎంపీడీవో సాయి మనోహర్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో యోగివేమన జయంతి వేడుకలను కార్యాలయ అధికారులు, సిబ్బంది నడుమ ఘనంగా నిర్వహించుకున్నారు. తదుపరి ఎంపీడీవో సాయి మనోహర్ యోగివేమన చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ యోగి వేమన తన పద్యాల ద్వారా సమానత్వం, సత్యం, నైతికత, మానవ విలువలు వంటి అంశాలను ప్రజలలో […] The post యోగి వేమన బోధనలు నేటి సమాజానికి ఎంతో అవసరం appeared first on Visalaandhra .
అమ్మవారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రి
విశాలాంధ్ర- పెనుమంట్ర:పశ్చిమ గోదావరి జిల్లా ప్రసిద్ధి పుణ్యక్షేత్రం ఆర్యవైశ్యుల వాసవి పెనుగొండలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవాన్ని రాష్ట్ర పండుగగా ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ రాష్ట్ర ప్రభుత్వం తరపున అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంత్రి నిమ్మల మాట్లాడుతూ ధర్మం కోసం నిలిచిన వాసవి మాత అమరత్వానికి ప్రతీక అని అన్నారు. కార్యక్రమంలో స్టేట్ ఆర్యవైశ్య […] The post అమ్మవారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రి appeared first on Visalaandhra .
inspection |వందలాది సమస్యల విన్నపాలు..
inspection | వందలాది సమస్యల విన్నపాలు.. inspection | నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ
Chittoor | నింగి నుంచే నిఘా Chittoor | చిత్తూరు, ఆంధ్రప్రభ బ్యూరో
Tributes |ధర్మాన్ని స్థాపించేందుకు అవతరించిన స్త్రీ మూర్తి..
Tributes | ధర్మాన్ని స్థాపించేందుకు అవతరించిన స్త్రీ మూర్తి.. Tributes | నంద్యాల
హరీశ్ రావు విచారణ.. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ ఎదుట ఉద్రిక్తత
జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్కు ర్యాలీగా బయలుదేరిన వెళ్లిన ఎమ్మెల్యేలు పోలీసులకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ శ్రేణుల నినాదాలుపోలీసులు, బీఆర్ఎస్ శ్రేణుల మధ్య స్వల్ప తోపులాటబీఆర్ఎస్ సీనియర్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్ రావు సిట్ విచారణ నేపథ్యంలో జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ ఎదుట సాయంత్రం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో హరీశ్ రావుకు నోటీసులు జారీ చేయడం కక్షపూరిత చర్య అని, రానున్న మున్సిపల్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని అధికార పార్టీ కావాలనే విచారణ పేరుతో […] The post హరీశ్ రావు విచారణ.. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ ఎదుట ఉద్రిక్తత appeared first on Visalaandhra .
TG |మాజీ ప్రభుత్వ విఫ్ సునీతా రెడ్డి పరామర్శ
TG | మాజీ ప్రభుత్వ విఫ్ సునీతా రెడ్డి పరామర్శ TG |
Domestic stock markets |భారీ నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు
Domestic stock markets | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : దేశీయ స్టాక్
Yadagiri Reddy |బెల్ట్ షాపులను మూసివేయాలి….
Yadagiri Reddy | బెల్ట్ షాపులను మూసివేయాలి…. Yadagiri Reddy | గట్టుప్పల,
Utkoor |సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు పంపిణీ…
Utkoor | సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు పంపిణీ… Utkoor | ఊట్కూర్,
Orkonda |అంజన్న సన్నిధిలో ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి
Orkonda | ఊర్కొండ, ఆంధ్రప్రభ : ఉమ్మడి జిల్లాలోని పేరుగాంచిన ఊరుకొండపేట శ్రీ
Ootkur |విద్యార్థుల్లో పోటీ తత్వాన్ని పెంపొందించాలి..
Ootkur | విద్యార్థుల్లో పోటీ తత్వాన్ని పెంపొందించాలి.. Ootkur | ఊట్కూర్, ఆంధ్రప్రభ
జాతీయ గీతం ఆలపించలేదని.. అసెంబ్లీ నుంచి వెళ్లిపోయిన తమిళనాడు గవర్నర్
తమిళనాడు శాసనసభ సమావేశంలో తన ప్రసంగాన్ని చదవకుండానే గవర్నర్ ఆర్.ఎన్.రవి నిష్క్రమించారు. ఈ ఏడాది శాసనసభ తొలి సమావేశం మంగళవారం ప్రారంభం కాగా తన ప్రసంగం మధ్యలోనే ఆయన వాకౌట్ చేశారు. తమిళతల్లి ప్రార్థనా గీతం తర్వాత జాతీయగీతం ఆలపించాలని సభాపతిని గవర్నర్ కోరగా అందుకు నిరాకరించడంతో ఆయన వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. అన్ని శాసనసభల్లోనూ గవర్నర్ ప్రసంగానికి ముందు, తర్వాత జాతీయగీతాన్ని పాడతారని, ఇక్కడ ప్రసంగానికి ముందు ఆలపించాలని కోరినా ఉద్దేశపూర్వకంగానే నిరాకరించారని లోక్భవన్ వెల్లడించిందిఅసెంబ్లీలో తరచూ […] The post జాతీయ గీతం ఆలపించలేదని.. అసెంబ్లీ నుంచి వెళ్లిపోయిన తమిళనాడు గవర్నర్ appeared first on Visalaandhra .
Awareness |యాంటీ డ్రంక్ అండ్ డ్రైవ్ పై అవగాహన
Awareness | కమ్మర్ పల్లి, ఆంధ్రప్రభ : కమ్మర్ పల్లి మండలంలోని ఉప్లూర్
MLA |ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రజా దర్బార్
MLA | ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రజా దర్బార్ MLA | మోపిదేవి,
కేరళ బస్సుల్లో 'అట్టపెట్టెల' రక్షణ.. #Kerala #PublicTransport #SocialIssue #ViralVisuals
Krittivennu |రేపు కృత్తివెన్నులో పవన్ కళ్యాణ్ పర్యటన
Krittivennu | కృత్తివెన్ను, ఆంధ్రప్రభ : రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్
Bantumilli |గ్రామాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కృషి
Bantumilli | బంటుమిల్లి, ఆంధ్రప్రభ : గ్రామాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కృషి
Fire | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : జమ్ముకశ్మీర్ లోని సాంబాలో హైవేపై
Anil Ravipudi |రెమ్యూనరేషన్ అంత డిమాండ్ చేస్తున్నాడా..?
Anil Ravipudi | రెమ్యూనరేషన్ అంత డిమాండ్ చేస్తున్నాడా..? Anil Ravipudi |
Rally |హెల్మెట్ ధరించండి.. ప్రాణాలు కాపాడుకోండి..
Rally | హెల్మెట్ ధరించండి.. ప్రాణాలు కాపాడుకోండి.. Rally | చిత్తూరు, ఆంధ్రప్రభ
జగిత్యాల రోడ్డు ప్రమాదం 14 మందికి గాయాలు #Accident #Jagtial #Police #Telangana
Kumbh puja |స్వర్ణగిరిలో ఎమ్మెల్యే కుంభం పూజలు
Kumbh puja | యాదాద్రి, ఆంధ్రప్రభ, ప్రతినిధి : భువనగిరి పట్టణ కేంద్రంలోని

19 C