అమెరికా-ఇరాన్ మధ్య హై టెన్షన్..
ప్రపంచ ఇంధన రవాణాలో అత్యంత కీలకమైన హర్మూజ్ జలసంధి వద్ద తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఈ జలసంధిని తన నియంత్రణలోకి తీసుకునేందుకు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు అంతర్జాతీయంగా ఆందోళనకు దారితీస్తున్నాయి. ఈ చర్య కేవలం దౌత్యపరమైన అంశంగానే కాకుండా, ఒక భారీ ప్రాంతీయ యుద్ధానికి నాంది పలికే అవకాశం ఉందని రక్షణ రంగ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇరాన్ను ఆర్థికంగా దెబ్బతీయడంతో పాటు, అంతర్జాతీయ చమురు సరఫరాపై పూర్తి ఆధిపత్యం చెలాయించాలనే లక్ష్యంతో […] The post అమెరికా-ఇరాన్ మధ్య హై టెన్షన్.. appeared first on Visalaandhra .
పత్రికా స్వేచ్ఛపై ఆరోపణలు.. దుర్భాష ఘటనపై పోలీసులకు ఫిర్యాదు అచ్చంపేట, ఆంధ్రప్రభ :
BSE Sensex |కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు
BSE Sensex | కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు BSE Sensex | ఆంధ్రప్రభ
అమరావతి బిల్లుకు రాజముద్ర.. రాష్ట్రపతికి కృతజ్ఞతలు తెలిపిన మంత్రి లోకేశ్, ఎంపీలు
ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధానిగా అమరావతికి శాశ్వత చట్టబద్ధత కల్పిస్తూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాజముద్ర వేయడం చరిత్రాత్మకమని రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ అన్నారు. రాష్ట్రపతికి కృతజ్ఞతలు తెలిపేందుకు, మంత్రి లోకేశ్ నేతృత్వంలోని ఎన్డీఏ ఎంపీల బృందం సోమవారం ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో ఆమెను మర్యాదపూర్వకంగా కలిసింది. ఈ చారిత్రక నిర్ణయంతో మా రాష్ట్రం ఆంధ్రప్రదేశ్-మా రాజధాని అమరావతి అని ప్రతి ఆంధ్రుడు గర్వంగా చెప్పుకునేలా చేశారని వారు హర్షం వ్యక్తం చేశారు. ఈ […] The post అమరావతి బిల్లుకు రాజముద్ర.. రాష్ట్రపతికి కృతజ్ఞతలు తెలిపిన మంత్రి లోకేశ్, ఎంపీలు appeared first on Visalaandhra .
Bomb Threat for Trisha’s Residence in Chennai
A fresh bomb threat news broke out targeting the Chennai residence of Tamil actress Trisha Krishnan. The Chennai cops were alerted after the Director General of Police (DGP) Control Room received an email about the bomb threat. The email was sent at 9.30 AM and it said that an explosive device was planted at the […] The post Bomb Threat for Trisha’s Residence in Chennai appeared first on Telugu360 .
సిఎం భార్యపై సంచలన ఆరోపణలు.. సుప్రీంను ఆశ్రయించిన ప్రభుత్వం
న్యూఢిల్లీ: అస్సాం ముఖ్యంత్రి హిమంత బిశ్వా శర్మ భార్య రినీకీ శర్మపై కాంగ్రెస్ నాయకుడు పవన్ ఖేరా సంచలన అరోపణల కేసులో రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. పవన్ ఖేరాకు తాత్కాలిక ఉపశమనం కల్పిస్తూ తెలంగాణ హైకోర్టు ఇటీవల ఇచ్చిన ఉత్తర్వును సవాలు చేస్తూ అస్సాం ప్రభుత్వం సుప్రీంలో అప్పీల్ దాఖలు చేసింది.. పవన్ ఖేరాకు హైకోర్టు మంజూరు చేసిన వారం రోజుల ట్రాన్సిట్ ముందస్తు బెయిల్ రద్దు చేయాలని కోరింది. ఈ కేసును తక్షణమే విచారణకు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు విజ్ఞప్తి చేసింది. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ఎదుట బుధవారం నాడు విచారణ జరపాలని అభ్యర్థించింది. కాగా, అస్సాం సిఎం హిమంత బిశ్వా శర్మ కుటుంబంపై చేసిన వ్యాఖ్యలకు సంబంధించి తనపై అస్సాంలో కేసు నమోదు కావడంతో, కాంగ్రెస్ అధికార ప్రతినిధి పవన్ ఖేరా అరెస్టు నుంచి రక్షణ కోరుతూ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. ఏప్రిల్ 5న, రినికి భూయాన్ శర్మ బహుళ పాస్పోర్ట్లు కలిగి ఉన్నారని, విదేశాలలో ఆస్తులు కలిగి ఉన్నారని ఖేరా ఆరోపించారు. ఏప్రిల్ 9న జరిగిన అసెంబ్లీ ఎన్నికల కోసం అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వా శర్మ సమర్పించిన ఎన్నికల అఫిడవిట్లో ఈ వివరాలు వెల్లడించలేదని కూడా ఆయన పేర్కొన్నారు. ఈ ఆరోపణల నేపథ్యంలో, గౌహతి క్రైమ్ బ్రాంచ్ పోలీస్ స్టేషన్లో ఖేరాపై కేసు నమోదైంది. ఈ ఫిర్యాదులో, ఎన్నికలకు సంబంధించి తప్పుడు ప్రకటనలు చేసినందుకు సెక్షన్ 175, మోసానికి సంబంధించిన సెక్షన్ 318 వంటి భారతీయ న్యాయ సంహిత (BNS)లోని పలు నిబంధనల కింద అభియోగాలు ఉన్నాయి. అయితే, తాను అరెస్టు అయ్యే అవకాశం ఉందనే ఆందోళనలతో ఖేరా ఏప్రిల్ 7న ముందస్తు బెయిల్ కోరుతూ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. పిటిషన్లో తన నివాస చిరునామాగా హైదరాబాద్ను పేర్కొంటూ, ఒకవేళ పోలీసులు తనపై చర్య తీసుకుంటే చట్టపరమైన రక్షణ కల్పించాలని అభ్యర్థించాడు.
Droupadi Murmu |అమరావతి బిల్లుకు ఆమోదం ఇచ్చిన రాష్ట్రపతికి కృతజ్ఞతలు
Droupadi Murmu | అమరావతి బిల్లుకు ఆమోదం ఇచ్చిన రాష్ట్రపతికి కృతజ్ఞతలు Droupadi
SRHలోకి కీలక బౌలర్.. నాలుగేళ్ల తర్వాత రీ ఎంట్రీ
వరుస ఓటములతో సతమతమవుతున్న సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు నేడు కీలక మ్యాచ్ ఆడనుంది. ఉప్పల్ స్టేడియం వేదికగా.. నేడు ఎస్ఆర్హెచ్.. రాజస్థాన్ రాయల్స్తో తలపడుతోంది. అయితే ఈ మ్యాచ్లో టేబుల్ టాప్లో ఉన్న రాజస్థాన్ రాయల్స్ను కట్టడి చేయడం కోసం ఎస్ఆర్హెచ్ తీవ్రంగా శ్రమించక తప్పదు. ముఖ్యంగా ఓపెనర్లు వైభవ్ సూర్యవంశీ, యశస్వీ జైస్వాల్లు ఫుల్ ఫామ్లో ఉన్నారు. భారీ స్కోర్ని నిలువరించాలంటే.. ముందు ఈ ఇద్దరిని స్వల్పస్కోర్కే పరిమితం చేయాలి. దీంతో ఈ మ్యాచ్లో బౌలింగ్లో కీలక మార్పులు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ సీజన్లో ఎస్ఆర్హెచ్ బౌలింగ్లో తేలిపోతుంది. బ్యాటింగ్లో ఎంత భారీ స్కోర్ చేసినా.. బౌలర్లు ఆ స్కోర్ను కాపాడుకోలేకపోతున్నారు. దీంతో బౌలింగ్లో మార్పులు చేసే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఇషాన్ మలింగా స్థానంలో బ్రైడన్ కార్సేని.. జయదేవ్ ఉనద్కట్ స్థానంతో శివమ్ మావిని జట్టులోకి తీసుకుంటారని తెలుస్తోంది. 2018లో ఐపిఎల్లోకి అడుగు పెట్టిన మావి. 32 మ్యాచులు 30 వికెట్లు శాడు. చివరిగా ఈ యువ పేసర్ 2022లో కెకెఆర్ తరఫున బరిలోకి దిగాడు. ఐపిఎల్ 2026 వేలంలో మావిని రూ.75 లక్షలకు సన్రైజర్స్ కొనుగోలు చేసింది. మావి జట్టులోకి తీసుకుంటే.. అతడు పరుగులను కట్టడి చేయడమే కాక.. వికెట్లు తీసే అవకాశం ఉంది.
ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్లు పెంచాలి
ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్లు పెంచాలి ఎమ్మెల్యే కూన రవికుమార్ పొందూరు(ఆమదాలవలస), ఆంధ్రప్రభ :
నీటి ఆవశ్యకత పై విద్యార్థులచే గేయం ఆవిష్కరణ…
నీటి ఆవశ్యకత పై విద్యార్థులచే గేయం ఆవిష్కరణ… జననీ జన్మభూమిశ్చ” గేయాన్ని ఆవిష్కరించిన
మంగ్లీపై ఫిర్యాదు చేసేందుకు పంజాగుట్ట పీఎస్ కు వచ్చిన లాయర్ కు ఆల్కహాల్ టెస్ట్ #Panjagutta
టెట్ 2026 నోటిఫికేషన్ విడుదల..
డిఎస్సి అభ్యర్థులకు గుడ్ న్యూస్. సోమవారం(ఏప్రిల్ 13) తెలంగాణలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్) 2026 నోటిఫికేషన్ ను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఈ నెల 15వ తేదీ నుండి 30వ తేదీ వరకు దరఖాస్తులను స్వీకరించనున్నారు. అర్హులైన అభ్యర్థులు ఆన్ లైన్ లో ప్రభుత్వ అధికారిక వెబ్ సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక, జూన్ 15వ తేదీ నుండి 30వ తేదీ వరకు సబ్జెక్టుల వారిగా పరీక్షలు నిర్వహిస్తారు. ఈ పరీక్షలు కంప్యూటర్ అధారిత పద్ధతి(సిబిటి)లో నిర్వహిస్తారు.
gold price|పసిడి పరుగుకు బ్రేక్
ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితులు బంగారం, వెండి ధరలపై
సిరిసిల్లలో బిచ్చగాడి చేతిలో స్కానర్ చిల్లర లేకపోతే స్కాన్ చేయండి #Sircilla #QRcode #DigitalIndia
రోడ్డు భద్రత నియమాలు పాటించాలి…
రోడ్డు భద్రత నియమాలు పాటించాలి… జైనూర్, ఆంధ్రప్రభ : ప్రతి ఒక్కరూ వాహనదారులు
ponnam prabhakar|ప్రేరేపిత సమ్మెలకు వెళ్లొద్దు
ponnam prabhakar|ప్రేరేపిత సమ్మెలకు వెళ్లొద్దు ఆర్టీసీ సిబ్బంది సమస్యలు పరిష్కరిస్తాం : పొన్నం
ప్రశాంతంగా పదో తరగతి పరీక్షలు ముగింపు
ప్రశాంతంగా పదో తరగతి పరీక్షలు ముగింపు భీమ్గల్ టౌన్/రూరల్, ఆంధ్రప్రభ : విజయవంతంగా
Telangana |ఏ ప్రాంతానికి అన్యాయం జరగదు
Telangana | ఏ ప్రాంతానికి అన్యాయం జరగదు పారదర్శకంగా డీలిమిటేషన్ : కిషన్రెడ్డి
YSRCP : వైసీపీ సెంటిమెంట్ వచ్చే ఎన్నికల్లో పనిచేస్తుందా?
వైసీపీ సెంటిమెంట్ తో జనం ముందుకు వెళుతుంది
కెసిఆర్ కు సీతక్క లీగల్ నోటీసు
హైదరాబాద్: బిఆర్ఎస్ అధినేత మాజీ సిఎం కెసిఆర్కు మంత్రి సీతక్క లీగల్ నోటీసు జారీ చేశారు. తన ప్రతిష్ఠకు భంగం వాటిల్లేలా బిఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారని, అంగన్వాడీ మొబైల్ ఫోన్ల కొనుగోలుపై నిరాధార ఆరోపణలు చేశారని అందులో పేర్కొన్నారు. అంగన్వాడీ మొబైళ్ల కొనుగోలుతో తనకు సంబంధం లేదని సీతక్క అన్నారు. బిఆర్ఎస్ సోషల్ మీడియాలో దుష్ప్రచారానికి కెసిఆర్దే బాధ్యత అని సూచించారు. 48 గంటల్లో పోస్టులు తొలగించి కెసిఆర్ క్షమాపణలు చెప్పాలని.. లేకుంటే సివిల్, క్రిమినల్ చర్యలు ఉంటాయని సీతక్క హెచ్చరించారు.
MUSIC |ఆశా భోంస్లే జీవితం… ఆసక్తికర విషయాలివే…
MUSIC | ఆశా భోంస్లే జీవితం… ఆసక్తికర విషయాలివే… ప్రఖ్యాత గాయని ఆశా
లాజిస్టిక్ హబ్గా శ్రీకాకుళం …
లాజిస్టిక్ హబ్గా శ్రీకాకుళం … కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడుపెద్దపాడు జాతీయ
నీటి వసతి ఏర్పాటు అభినందనీయం..
నీటి వసతి ఏర్పాటు అభినందనీయం.. కిషన్ గంజ్లో వాటర్ ట్యాంక్ ప్రారంభించిన ఎమ్మెల్యే
ప్రాణం అమూల్యం… జాగ్రత్తే రక్షణ!
ప్రాణం అమూల్యం… జాగ్రత్తే రక్షణ! మేడపల్లి గ్రామంలో రోడ్డు భద్రతపై అవగాహన..మద్యం డ్రైవింగ్కు
పేకాట స్థావరం పై సి సి ఎస్ టీం మెరుపు దాడి
నిజామాబాద్ సిటీ ఏప్రిల్ 13:(జనం సాక్షి)నిజామాబాద్ పోలీస్ కమీషనర్ పి.సాయి చైతన్య ఆదేశాల మేరకు సి సి ఎస్ ఏసీపీ మస్తాన్ అలీ ఆధ్వర్యంలో సి సి …
పదవ తరగతి పరీక్షా కేంద్రాలను తనిఖీ చేసిన కలెక్టర్
నిజామాబాద్ సిటీ ఏప్రిల్ 13 :(జనం సాక్షి)ఆర్మూర్ పట్టణంలోని రాంమందిర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలతో పాటు మామిడిపల్లిలో గల సెయింట్ పాల్స్ హైస్కూల్ లో కొనసాగుతున్న …
కిషన్ గంజ్ లో వాటర్ ట్యాంక్ ప్రారంభించిన ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా నిజామాబాద్ సిటీ ఏప్రిల్ …
ఏప్రిల్ 13( జనం సాక్షి)జడ్చర్ల : కాంగ్రెస్ పాలనలో తాగు, సాగునీటి కోసం ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారు. సకాలంలో కరెంట్ రాక, సరిపడా నీళ్లు లేక పంటలు …
తెలంగాణలో హెల్త్ ఏటీఎంల ప్రారంభం.. నిమిషాల్లో 130 టెస్టులు ఉచితం
ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య పరీక్షల కోసం గంటల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితులకు, రిపోర్టుల కోసం రోజుల పాటు ఎదురుచూడాల్సిన ఇబ్బందులకు ముగింపు పలికేందుకు తెలంగాణ ప్రభుత్వం కీలక చర్యలు తీసుకుంటోంది. వైద్యారోగ్య సేవలను బలోపేతం చేసే దిశగా, పేదలకు వేగవంతమైన మరియు నాణ్యమైన సేవలు అందించాలనే లక్ష్యంతో రాష్ట్రవ్యాప్తంగా ఁహెల్త్ ఏటీఎంఁలను ప్రవేశపెట్టేందుకు సిద్ధమైంది. ఈ యంత్రాల ద్వారా కేవలం కొన్ని నిమిషాల్లోనే సుమారు 130 రకాల వైద్య పరీక్షలను ఉచితంగా నిర్వహించనున్నారు. ఈ వినూత్న […] The post తెలంగాణలో హెల్త్ ఏటీఎంల ప్రారంభం.. నిమిషాల్లో 130 టెస్టులు ఉచితం appeared first on Visalaandhra .
అమెరికా ఆంక్షలు విధించడం చట్టవిరుద్ధమైన చర్య: ఇరాన్
ఇరాన్: గల్ఫ్ ఓడరేవు అయితే అందరికీ..లేకుంటే ఎవరికీ కావు అని ఇరాన్ తెలిపింది. గల్ఫ్ ఓడరేవులు అందరికీ చెందుతాయని, అందరికీ చెందకుంటే..ఎవరికీ లేకుండా పోతాయని అంది. గల్ఫ్ ఓడరేవుల యాజమాన్యంపై ఇరాన్ కీలక ప్రకటన చేసింది. హర్మూజ్ జలసంధి రాకపోకల నియంత్రణకు శాశ్వత యంత్రాంగమని, అంతర్జాతీయ జలాల్లో నౌకల రాకపోకలపై ఆంక్షలు సరికాదని సూచించింది. అమెరికా ఆంక్షలు విధించడం చట్టవిరుద్ధమైన చర్యని, అమెరికా వైఖరి సముద్రపు దొంగల తరహాలో ఉందని విమర్శించింది. తమ పోర్టులకు ముప్పు వాటిల్లితే.. ఏ దేశపు పోర్టూ సురక్షితంగా ఉండదని ఇరాన్ హెచ్చరించింది.
చర్లపల్లి టెకీ ఫ్యామిలీ సూసైడ్ కేసులో బిగ్ ట్విస్ట్..!
హైదరాబాద్ శివారు చర్లపల్లిలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ విజయశాంతి రెడ్డి తన ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న ఘటనలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆస్తి కోసం తన అత్తమామలు, బామ్మర్ది పెట్టిన మానసిక క్షోభ తట్టుకోలేకే తన భార్య ఈ దారుణ నిర్ణయం తీసుకుందని భర్త సురేందర్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు కొత్త మలుపు తిరిగింది. ఈ ఏడాది జనవరి 31న విజయశాంతి రెడ్డి (38), ఆమె కుమార్తె చైతన్య రెడ్డి (18), […] The post చర్లపల్లి టెకీ ఫ్యామిలీ సూసైడ్ కేసులో బిగ్ ట్విస్ట్..! appeared first on Visalaandhra .
Nagabandham’s Wedding Anthem Sura Sura Loading
Young hero Virat Karrna will next be seen in a larger-than-life period and mythological flick Nagabandham, directed by Abhishek Nama on NIK Studios, made strong impression with its glimpse followed by first single Namo Re. Now, the makers announced to launch the second single Sura Sura on the 19th of this month. Composed by Junaid […] The post Nagabandham’s Wedding Anthem Sura Sura Loading appeared first on Telugu360 .
నారీ శక్తి దేశాభివృద్ధికి ప్రధాన బలం: ప్రధాని మోదీ
హైదరాబాద్, ఆంధ్రప్రభ ; నారీ శక్తి దేశాభివృద్ధికి ప్రధాన శక్తి కాబోతుందని ప్రధానమంత్రి
జడ్పీ హైస్కూలును పరిశీలించిన ఎమ్మెల్యే..
జడ్పీ హైస్కూలును పరిశీలించిన ఎమ్మెల్యే.. ఘంటసాల – ఆంధ్రప్రభ : మండల పరిధిలోని
Janasena : పవన్ వ్యూహం నేతలకు అర్థం కానట్లుందిగా?
జనసేన పార్టీ క్షేత్ర స్థాయిలో బలపడాలనుకుంటుంది.
మంగ్లీపై ఫిర్యాదు.. పంజాగుట్ట పిఎస్ లో అడ్వకేట్ కు మద్యం పరీక్షలు
హైదరాబాద్: పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో వింత ఘటన చోటుచేసుకుంది. సింగర్ మంగ్లీ పై ఫిర్యాదు చేసిన అడ్వకేట్ సుబ్బారావుకు పిఎస్ లో మద్యం పరీక్షలు నిర్వహించారు. మద్యం తాగి స్టేషన్ కు వచ్చినట్లు పోలీసులతో గొడవకు దిగడంతోనే ఆయనకు పోలీసులు మద్యం టెస్టు చేశారు. ఈ టెస్టులో 27 బిఎసి వచ్చినట్లు నిర్ధారణ అయ్యింది. పోలీస్ స్టేషన్ కు వచ్చినవారికి మద్యం పరీక్షలు చేయడం కలకలం రేపుతోంది.
కాంగ్రెస్ పై పోచారం తిరుగుబాటు
కాంగ్రెస్ ప్రభుత్వంపై బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం తిరుగుబాటు చేశారు
De-limitation |ప్రధాని మోదీకి సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ..
De-limitation | ప్రధాని మోదీకి సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ.. De-limitation
దేవాలయాల పరిరక్షణ, అభివృద్ధి మనందరి బాధ్యత..
దేవాలయాల పరిరక్షణ, అభివృద్ధి మనందరి బాధ్యత.. గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము ప్రసిద్ధిగాంచిన
తెలంగాణ టెన్త్ ఫలితాలపై తాజా అప్డేట్.. రిలీజ్ ఎప్పుడంటే?
తెలంగాణలో పదో తరగతి వార్షిక పరీక్షలు ప్రస్తుతం కొనసాగుతున్నాయి. ప్రతి పరీక్షకు మధ్యలో విద్యార్థులకు మూడు నుంచి నాలుగు రోజుల గ్యాప్ ఇస్తున్నారు.షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ 16 నాటికి అన్ని సబ్జెక్టుల పరీక్షలు పూర్తికానున్నాయి. పరీక్షలు కొనసాగుతుండగానే మరోవైపు స్పాట్ వాల్యూయేషన్ ప్రక్రియను కూడా అధికారులు ప్రారంభించారు.ఈ మూల్యాంకన ప్రక్రియ ఏప్రిల్ 23 నాటికి ముగియనుంది.ఆ తర్వాత ఫలితాల ప్రాసెసింగ్, సాంకేతిక అంశాల పరిశీలన వంటి పనులు చేపడతారు. ఏప్రిల్ 23 నాటికి స్పాట్ వాల్యూయేషన్ పూర్తయితే, […] The post తెలంగాణ టెన్త్ ఫలితాలపై తాజా అప్డేట్.. రిలీజ్ ఎప్పుడంటే? appeared first on Visalaandhra .
రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమం
నర్సంపేట రూరల్, ఆంధ్రప్రభ : గ్రామంలో రోడ్డు భద్రతపై అవగాహన కల్పించే కార్యక్రమం
ఆధ్యాత్మికత పరిమళించేలా దేవస్థానాన్ని అభివృద్ధి చేయాలి….
ఆధ్యాత్మికత పరిమళించేలా దేవస్థానాన్ని అభివృద్ధి చేయాలి…. సకలేశ్వర స్వామి దేవస్థాన చైర్మన్ టీడీపీ
డగౌట్లో ఫోన్ వాడకం వివాదం.. రోమీ ఎందుకు ఫోన్ వాడారంటే..
ఐపిఎల్-2026లో భాగంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ రోమీ బింధర్ డగౌట్లో ఫోన్ వాడటం వివాదాస్పదమైన విషయం తెలిసిందే. డగౌట్లో ఫోన్ వాడటం నిబంధనలకు విరుద్ధం కావడంతో రోమీ ఫోన్ వాడటం తీవ్ర దుమారం రేపింది. అయితే మెడికల్ ఎమర్జెన్సీ కారణంగానే రోమీ ఫోన్ ఉపయోగించినట్లు తెలుస్తోంది. ‘‘రోమీ బింధర్ గతంలో తీవ్ర ఊపిరి తిత్తుల సంబంధిత సమస్యలతో ఇబ్బంది పడ్డారు. అప్పుడు అతడు దాదాపు వారం రోజుల పాటు వెంటిరేటర్ మీద ఉన్నాడు. ఆస్తమాతో బాధపడుతున్న అతడు గతంలో దాదాపు 10 కిలోల బరువు తగ్గాడు. అనారోగ్యం కారణంగా అతడు ఎక్కువ దూరం నడవడం.. మెట్లు ఎక్కడానికి ఇబ్బంది పడతాడు. అయినప్పటికీ.. అతడు టీమ్ కోసం తన సేవలను అందిస్తున్నాడు. ఈ క్రమంలోనే తరచూ డ్రెస్సింగ్ రూమ్కు వెళ్లలేని పరిస్థితుల్లో అతడు డగౌట్లో ఫోన్ వినియోగించాడు’’ అని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. అతడి ఆరోగ్య పరిస్థితిని అవినీతి నిరోధక విభాగం పరిగణలోకి తీసుకొనే అవకాశం ఉందని.. సదరు వర్గాలు పేర్కొన్నాడు. మరి బిసిసిఐ అతడిపై ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి.
యూకేలో శాశ్వత నివాసం ఇక కష్టమేనా?
యూకేలో శాశ్వత నివాసం కోరే వలసదారులకు నిబంధనలు కఠినతరం కానున్నాయి
సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం.. ఏపీ మంత్రులకు సింగపూర్లో ప్రత్యేక శిక్షణ
ఏపీలో ప్రజలకు మరింత వేగంగా, పారదర్శకంగా సేవలు అందించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా రాష్ట్ర మంత్రివర్గంలోని తొమ్మిది మంది మంత్రులకు సింగపూర్లో ప్రత్యేక శిక్షణా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. ఈ నెల 21వ తేదీ నుంచి 27వ తేదీ వరకు వారం రోజుల పాటు ఈ శిక్షణ జరగనుంది. సుపరిపాలన, ఆధునిక పరిపాలన పద్ధతులు, ఆర్థికాభివృద్ధికి అవసరమైన నైపుణ్యాలపై మంత్రులకు అవగాహన కల్పించడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం.ఈ ఉన్నత […] The post సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం.. ఏపీ మంత్రులకు సింగపూర్లో ప్రత్యేక శిక్షణ appeared first on Visalaandhra .
కేసీఆర్ కు సీతక్క లీగల్ నోటీసులు
బీఆర్ఎస్ పై మంత్రి సీతక్క ఆగ్రహం వ్యక్తం చేశారు.
Temple Tank |భక్తి, బాధ్యత కలిసిన సేవా యజ్ఞం
Temple Tank | భక్తి, బాధ్యత కలిసిన సేవా యజ్ఞం Temple Tank
కరోనా రెండో డోస్ నన్ను చంపేసినంత పనిచేసింది
: ఎలాన్ మస్క్ సంచలన వ్యాఖ్యలుటెస్లా అధినేత ఎలాన్ మస్క్ చేసిన ఒకే ఒక్క పోస్ట్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కొవిడ్ వ్యాక్సిన్పై కొత్త చర్చకు దారితీసింది. ఫైజర్ కంపెనీకి చెందిన కొవిడ్ వ్యాక్సిన్ రెండో డోసు తీసుకున్నప్పుడు అది తనను చంపేసినంత పనిచేసిందని, ఆసుపత్రిలో చేరాల్సి వస్తుందేమోనని భయపడ్డానని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. జర్మనీ పార్లమెంటులో ఫైజర్ మాజీ సైంటిస్ట్ ఒకరు చేసిన ఆరోపణల వీడియోను షేర్ చేస్తూ మస్క్ ఈ వ్యాఖ్యలు చేయడంతో వివాదం […] The post కరోనా రెండో డోస్ నన్ను చంపేసినంత పనిచేసింది appeared first on Visalaandhra .
మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి
మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి సంగారెడ్డి ప్రతినిధి, ఆంధ్రప్రభ : మత్తు పదార్థాలకు
దర్జాగా డివైడర్పై కూర్చున్న చిరుత పులి.. #Leopard #Srisailam #Dornala #Wildlife #ViralVideo
Revanth Reddy : రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు
Telangana : టెట్ నోటిఫికేషన్ విడుదల
నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది
మక్కా ప్రవేశంపై సౌదీ ప్రభుత్వం ఆంక్షలు: నేటి నుంచే కొత్త నిబంధనల అమలు
హజ్ యాత్ర సీజన్ ప్రారంభమవుతున్న నేపథ్యంలో సౌదీ అరేబియా ప్రభుత్వం మక్కా నగర ప్రవేశంపై కీలక ఆంక్షలు విధించింది. ఈరోజు నుండి అధికారిక అనుమతి పత్రాలు లేని విదేశీయులు, స్థానిక నివాసితులు ఎవరూ మక్కాలోకి ప్రవేశించకూడదని స్పష్టం చేసింది. యాత్రికుల రద్దీని క్రమబద్ధీకరించడం, భద్రతను పర్యవేక్షించడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సౌదీ ప్రెస్ ఏజెన్సీ వెల్లడించింది. కేవలం మక్కాలో పని చేసే వర్క్ పర్మిట్ ఉన్నవారు, అక్కడ జారీ చేసిన రెసిడెన్సీ ఐడీ (ఇఖామా) కలిగిన […] The post మక్కా ప్రవేశంపై సౌదీ ప్రభుత్వం ఆంక్షలు: నేటి నుంచే కొత్త నిబంధనల అమలు appeared first on Visalaandhra .
దేశంలో తొలిసారి ఖనిజ అన్వేషణ లైసెన్స్: కిషన్ రెడ్డి
హైదరాబాద్: గనుల రంగంలో ఆత్మనిర్భరత దిశగా ముందుకెళ్తున్నామని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. వేలంలో గనులశాఖ నుంచి పూర్తి సహకారం అందిస్తున్నామని అన్నారు. హెచ్ఐసిసిలో బొగ్గు గనుల వేలం రోడ్ షో కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కిషన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రికార్డు స్థాయిలో ఏడాదిలో 225 మైనింగ్ బ్లాక్ ల వేలం జరిగిందని, ఏడో విడతలో 19 గనుల వేలం నిర్వహిస్తున్నామని తెలియజేశారు. వేలంలో పరిశ్రమలు పూర్తిస్థాయిలో పాలుపంచుకున్నాయని, కేంద్ర ప్రభుత్వం 46 గనుల వేలం నిర్వహిస్తోందని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. దేశంలో తొలిసారి ఖనిజ అన్వేషణ లైసెన్స్ అందిస్తున్నామని, పర్యావరణహితంగా సరైన విధానాలతో ముందుకెళ్తున్నామని అన్నారు. పరిశ్రమలు కూడా దేశ హితం, అభివృద్ధి కోసం కలిసి పనిచేయాలని గనులశాఖ అధికారులకు కిషన్ రెడ్డి సూచించారు.
తెలంగాణలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో హెల్త్ ఏటీఎంలు.. నిమిషాల్లో 130 రకాల పరీక్షలు!
ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య పరీక్షల కోసం గంటల తరబడి నిరీక్షించే అవస్థలకు, రిపోర్టుల కోసం రోజుల తరబడి ఎదురుచూసే ఇబ్బందులకు ముగింపు పలికేందుకు తెలంగాణ సర్కార్ సిద్ధమైంది. వైద్యారోగ్య శాఖను బలోపేతం చేయడంలో భాగంగా పేద రోగులకు వేగవంతమైన, నాణ్యమైన సేవలు అందించే లక్ష్యంతో రాష్ట్రవ్యాప్తంగా హెల్త్ ఏటీఎంలను అందుబాటులోకి తీసుకురానుంది. ఈ ఏటీఎంల ద్వారా కేవలం నిమిషాల వ్యవధిలోనే దాదాపు 130 రకాల వైద్య పరీక్షలను ఉచితంగా నిర్వహించనున్నారు. ఈ వినూత్న కార్యక్రమాన్ని ఇప్పటికే పైలట్ […] The post తెలంగాణలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో హెల్త్ ఏటీఎంలు.. నిమిషాల్లో 130 రకాల పరీక్షలు! appeared first on Visalaandhra .
శ్రీశైలం శిఖరేశ్వరం దగ్గర చిరుత
శ్రీశైలం శిఖరేశ్వరం దగ్గర చిరుత సంచారం కలకలం రేపుతుంది
మరణించినా ఐదుగురిలో ప్రాణమై నిలిచిన ఉదయ్ కిరణ్ #organdonation #telugupost #roadaccident
AP |భోగాపురం ఎయిర్పోర్ట్కు మెరుగైన లాస్ట్ మైల్ కనెక్టివిటీ
AP | భోగాపురం ఎయిర్పోర్ట్కు మెరుగైన లాస్ట్ మైల్ కనెక్టివిటీ AP |
గట్టుప్పలలో చలివేంద్రాన్ని ప్రారంభించిన కర్నాటి..
గట్టుప్పల, ఆంధ్రప్రభ : గట్టుప్పల మండల కేంద్రంలోని స్థానిక చౌరస్తాలో పద్మశాలి యువజన
భారత్కు చేరుకున్న భారీ ఇరాన్ చమురు నౌకలు
పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్న తరుణంలో, భారత ఇంధన రంగంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇరాన్కు చెందిన రెండు భారీ చమురు నౌకలు భారత్కు చేరుకున్నాయి. షిప్ ట్రాకింగ్ డేటా ప్రకారం, నేషనల్ ఇరానియన్ ట్యాంకర్ కంపెనీకి చెందిన ఈ నౌకలు గుజరాత్లోని సిక్కా పోర్టులో లంగరేశాయి. మార్చి మధ్యలో ఇరాన్లోని ఖర్గ్ ద్వీపం నుంచి బయల్దేరిన ఈ నౌకలు, సుమారు 2 మిలియన్ బ్యారెళ్ల ముడి చమురును మోసుకొచ్చినట్లు సమాచారం. అయితే, ఈ చమురును ఏ […] The post భారత్కు చేరుకున్న భారీ ఇరాన్ చమురు నౌకలు appeared first on Visalaandhra .
Nara Lokesh : లోకేశ్ కొత్త ఎత్తుగడ... ఆ సీనియర్ నేతలకు ఇక చుక్కలేనట
తెలుగుదేశం పార్టీలో నారా లోకేశ్ కీలక భూమిక పోషిస్తున్నారు
రోడ్డు భద్రత నిబంధనలు తప్పనిసరి
రోడ్డు భద్రత నిబంధనలు తప్పనిసరి కడెం, ఆంధ్రప్రభ : ప్రతి ఒక్కరూ రోడ్డు
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తిరుపతి జిల్లాలో నూడిల్స్ కోసం రౌడీషీటర్ వీరంగం సృష్టించాడు. చంద్రగిరి ప్రాంతం శ్రీనివాసమంగాపురంలో నూడిల్స్ కోసం అర్ధరాత్రి రౌడీ షీటర్ తన అనుచరులతో హల్చల్ చేశాడు. ఆర్డర్ ఆలస్యంగా వచ్చిందని శ్రీవారి కేఫ్లో రౌడీ షీటర్ బాలాజీ అలియాస్ డ్యూక్ బాలు గొడవకు దిగాడు. కేఫ్ యజమాని గిరి, ఆయన కుమారుడు రాహుల్ పై గాజు సీసాలతో దాడి చేశాడు. రౌడీ షీటర్, అతని అనుచరులు కంప్యూటర్లు, కుర్చీలు, అద్దాలు ధ్వంసం చేసి నానా బీభత్సం సృష్టించారు. ఈ ఘటనలో రౌడీ షీటర్ బాలుకు కూడా గాయాలు తగిలాయి. కేఫ్ సిబ్బంది పోలీసులకు సమాచారం అందించాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని రౌడీ షీటర్ తో అతడి అనుచరులను అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. తిరుపతి గంజాయికి కేరాఫ్ అడ్రస్ మారిందని స్థానికులు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. తిరుమల భక్తులను గంజాయి ఇబ్బందులు పెట్టిన సందర్భాలు చాలానే ఉన్నాయని స్థానికులు వాపోతున్నారు.
ఎల్ వోసీ అందజేసిన మంత్రి వాకిటి శ్రీహరి..
ఊట్కూర్, ఆంధ్రప్రభ ; నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండల పరిధి లోని తిమ్మారెడ్డిపల్లి
HYD |షార్ట్ సర్క్యూట్తో భవనంలో మంటలు
HYD | షార్ట్ సర్క్యూట్తో భవనంలో మంటలు HYD | ఆంధ్రప్రభ వెబ్డెస్క్
దేశాభివృద్ధిలో మహిళలదే కీలక పాత్ర: మోడీ
ఢిల్లీ: మహిళా సాధికారిత లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామని ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. అభివృద్ధి ప్రయాణంలో అతిపెద్ద నిర్ణయం తీసుకోబోతున్నామని అన్నారు. ఈ సందర్భంగా ఢిల్లీలో మోడీ ప్రసంగించారు. 21 వ శతాబ్ధంతో ఇది కీలక నిర్ణయమని, 21వ శతాబ్దపు అతిపెద్ద నిర్ణయాల్లో ఒకటి తీసుకోబోతున్నాం తెలియజేశారు. మహిళల రిజర్వేషన్ల కోసం పార్లమెంట్ ప్రత్యేకంగా సమావేశం అవుతుందని, 2003 నుంచి ఈ బిల్లుకు అన్ని పక్షాల మద్దతు ఇస్తున్నాయని అన్నారు. కొత్త చరిత్రను లిఖించేందుకు చేరువలో ఉన్నామని, ప్రజా స్వామ్యాన్ని మహిళలు మరింత బలోపేతం చేస్తారని అన్నారు. సుదీర్ఘ కాలం తర్వాత మహిళల రిజర్వేషన్ల బిల్లు వస్తోందని, 2029 లోగా మహిళా రిజర్వేషన్లు అమలు చేయాలని సూచించారు. ఈ నెల 16 నుంచి పార్లమెంట్ లో మహిళా రిజర్వేషన్ల బిల్లుపై చర్చ జరుగుతుందని మోడీ పేర్కొన్నారు. దేశాభివృద్ధిలో మహిళలది కీలక పాత్రని, మహిళల భాగస్వామ్యంలో వ్యవస్థ బలోపేతమైందని కొనియాడారు. నారీ శక్తికి పంచాయత్ నుంచి పార్లమెంట్ కు వచ్చేందుకు వారి ప్రయాణం సులభతరం అవుతుందని, నారీ శక్తికి పంచాయత్ ఒక ఉదాహరణని మోడీ స్పష్టం చేశారు.
ఘోర ప్రమాదం...ఏడుగురి సజీవ దహనం
గుజరాత్ రాష్ట్రంలోని సురేంద్రనగర్ జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది
Thalaivar173 – Cibi Chakaravarthi Out?
Thalaivar173 is one of the most prestigious Tamil films coming in the future. Superstar Rajinikanth is on board to play the lead role and legendary actor Kamal Haasan will bankroll this prestigious film. Sundar C was announced to direct the film but he walked out of the film citing personal reasons. Soon, young talent Cibi […] The post Thalaivar173 – Cibi Chakaravarthi Out? appeared first on Telugu360 .
ఉత్తరప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం...6గురి మృతి
ఉత్తరప్రదేశ్ హాపూర్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది
మళ్లీ యుద్ధ మేఘాలు: ఇరాన్పై దాడులకు అమెరికా, ఇజ్రాయెల్ సన్నద్ధం
అమెరికా-ఇరాన్ మధ్య శాంతి చర్చలు విఫలమవడంతో పశ్చిమాసియా ప్రాంతం మరోసారి వేడెక్కింది. అంతర్జాతీయంగా అత్యంత కీలకమైన హర్మూజ్ జలసంధిని దిగ్బంధిస్తామని అమెరికా సెంట్రల్ కమాండ్ ప్రకటించిన నేపథ్యంలో, ఇరాన్పై పరిమిత స్థాయి సైనిక దాడులు చేసేందుకు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యంత్రాంగం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఇరాన్ను ఆర్థికంగా, సైనికంగా నలువైపులా నిర్బంధించి, సముద్ర మార్గాలపై పూర్తి నియంత్రణ సాధించాలని ట్రంప్ భావిస్తున్నట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి. ఈ వ్యూహంలో భాగంగా మిత్రదేశాలతో కలిసి నౌకాయాన […] The post మళ్లీ యుద్ధ మేఘాలు: ఇరాన్పై దాడులకు అమెరికా, ఇజ్రాయెల్ సన్నద్ధం appeared first on Visalaandhra .
కేరళలో అజీజ్.. ఏపీలో విశ్వనాథ్! #TirupatiCrime #InterstateThief #AndhraPradesh #CrimeNews
లారీ, స్కూటీ ఢీ..! తాండూరు, ఆంధ్రప్రభ : లారీ, స్కూటీ ఢీ కొని
ఈరోజు సాయంత్రం ఆశా భోంస్లే అంత్యక్రియలు జరగనున్నాయి
రాబోయే మ్యాచుల్లో…జట్టు కూర్పులో మార్పులు: హార్దిక్ పాండ్య
ముంబై: ఐపీఎల్`2026లో భాగంగా ఆదివారం వాంఖడే స్టేడియం వేదికగా ఆర్సీబీతో జరిగిన మ్యాచ్లో ముంబై ఇండియన్స్ 18 పరుగుల తేడాతో ఓటమి పాలైన విషయం తెలిసిందే. దీనిపై ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్య మాట్లాడాడు. బౌలింగ్, బ్యాటింగ్ విభాగాల్లో తమ జట్టు మెరుగుపడాల్సిన అవసరం ఉందన్నాడు. జట్టు కూర్పులో మార్పులు చేసే అంశాన్ని పరిశీలిస్తామన్నాడు. ‘మేం త్వరత్వరగా వికెట్లు కోల్పోయాం. బౌలింగ్లో ఎక్కువ పరుగులు సమర్పించుకున్నాం. ఇంకా మేం మెరుగవ్వాల్సి ఉంది. గత రెండు, మూడు మ్యాచుల్లోనూ […] The post రాబోయే మ్యాచుల్లో…జట్టు కూర్పులో మార్పులు: హార్దిక్ పాండ్య appeared first on Visalaandhra .
బ్రిడ్జి గుంతలో పడి కానిస్టేబుల్ మృతి
బ్రిడ్జి గుంతలో పడి కానిస్టేబుల్ మృతి తాండూరు, ఆంధ్రప్రభ : బైకుతో పాటు
IPL |రాజస్థాన్ వర్సెస్ హైదరాబాద్
IPL | రాజస్థాన్ వర్సెస్ హైదరాబాద్ IPL | ఆంధ్రప్రభ, వెబ్డెస్క్ :
Gopichand’s Bharata Varsha Glimpse: Spectacle Of Scale, Spirit
T Gopichand’s historical drama Gopichand33, directed by Sankalp Reddy and backed by Srinivasaa Chitturi under Srinivasaa Silver Screen with Pavan Kumar presenting, has unveiled its title with a stunning and high-impact glimpse. Right from the first frame, the promo establishes its ambition. The story is set in 642 AD in the rugged land of Shula, […] The post Gopichand’s Bharata Varsha Glimpse: Spectacle Of Scale, Spirit appeared first on Telugu360 .
శ్రీశైలం సమీపంలో చిరుత కలకలం..
శ్రీశైలం సమీపంలో చిరుత కలకలం.. నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ ; నంద్యాల జిల్లా
హైదరాబాద్లో పెళ్లి సంబంధం పేరుతో మోసం జరిగింది.
బెంగాల్ను ముక్కలు చేసే కుట్రలు: మమత
కోల్కతా: పశ్చిమ బెంగాల్ సమగ్రతను దెబ్బతీసి, రాష్ట్రాన్ని మూడు ముక్కలుగా చేసి కొన్ని ప్రాంతాలను ఒడిశాలోనో, బిహార్లోనో కలపాలని చూస్తున్నారని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ విమర్శించారు. అలా జరిగితే బెంగాల్ ప్రజలు వేధింపులకు గురవుతారని ఆందోళన వ్యక్తంచేశారు. తనను గద్దె దించేందుకు బీజేపీ రూ.వెయ్యి కోట్ల ఒప్పందం కుదుర్చుకుందని ఆరోపించారు. బాంకుడా, తూర్పు బర్ధమాన్ జిల్లాల్లో జరిగిన ఎన్నికల ర్యాలీల్లో ఆమె ప్రసంగించారు. మైనారిటీ ఓట్లను చీల్చి తమను ఓడించడానికి బీజేపీ నేత సువేందు అధికారితో కలిసి […] The post బెంగాల్ను ముక్కలు చేసే కుట్రలు: మమత appeared first on Visalaandhra .
ప్రభుత్వంపై వ్యవసాయ సలహాదారు పోచారం అసంతృప్తి
వర్ని, ఆంధ్రప్రభ : రాష్ట్ర ప్రభుత్వం ప్రాజెక్టుల నిర్మాణాలకు నిధుల మంజూరులో నిర్లక్ష్యంగా
పిడుగురాళ్లలో క్యాష్ స్కామ్…ఏటీఎంలలో పెట్టాల్సిన నగదు గోల్మాల్ #Piduguralla #ATMTheft #CMS
నాకు ప్రాణహాని ఉంది : సురేందర్ రెడ్డి
సాఫ్ట్వేర్ ఇంజినీర్ విజయారెడ్డి భర్త సురేందర్ పోలీసులను ఆశ్రయించాడు
ఖానాపూర్లో బీజేపీ విజయోత్సవ ర్యాలీ..
కడెం, ఆంధ్రప్రభ : ఇటీవల జరిగిన ఖానాపూర్ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ పార్టీ
జట్టులో భారీ మార్పులు అవసరం: హార్ధిక్ పాండ్యా
హైదరాబాద్: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్లో ముంబయి ఇండియన్స్ ఓటమిని చవి చూశారు. అటు బౌలింగ్, ఇటు బ్యాటింగ్ విఫలం కావడంతో ఎంఐ ఓడిపోయింది. ఈ సందర్భంగ ఎంఐ కెప్టెన్ హార్ధిక్ పాండ్యా మీడియాతో మాట్లాడారు. రాబోయే మ్యాచ్లో ఎంఐ జట్టులో భారీగా మార్పులు ఉంటాయని తెలియజేశారు. ఆర్సిబితో జరిగిన మ్యాచ్లో త్వరగా వికెట్లు కోల్పోవడంతో పాటు బౌలింగ్లో భారీగా పరుగులు ఇచ్చామని చెప్పారు. పవర్ ప్లేలో ఎక్కువ పరుగులు చేయాల్సి ఉందని, చాలా విషయాల్లో మెరుగుపడాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఆర్సిబి జరిగిన మ్యాచ్లో రూథర్ఫోర్డ్ పోరాటం జట్టుకు ఎంతో ఉపయోగం పడిందని ప్రశంసించారు. ముంబయి జట్టుకు ఎప్పుడు అతడు అదనపు బలమని కొనియాడారు. చివరలో రూథర్ ఫోర్డ్ 31 బంతుల్లో ఒక ఫోర్ తొమ్మిది సిక్స్లతో 71 పరుగులు చేశాడు.
ప్రేమించిన వ్యక్తి కలను నిజం చేసేందుకు..
ప్రముఖ సోషల్ మీడియా ఇన్ఫు్లయెన్సర్ యామినీ ఈఆర్ను హీరోయిన్గా పరిచయం చేస్తూ టాలెంటెడ్ యంగ్ డైరెక్టర్ రతన్ రిషి హీరోయిన్ సెంట్రిక్ కథతో ‘క్వీన్‘ మూవీని రూపొందిస్తున్నారు. ఈ సినిమాను వన్ సర్కిల్ ఫిలింస్ బ్యానర్ నిర్మిస్తోంది. ఈ చిత్రంలో కాళకేయ ప్రభాకర్, అజయ్ ఘోష్ విలన్స్గా నటిస్తున్నారు. ఈ మూవీలో ఎంతో స్పెషల్గా, ఆసక్తికరంగా ఉండే హీరోయిన్ తండ్రి పాత్రలో 90వ దశకం హీరోల్లో ఒకరు నటించబోతున్నారు. ఆదివారం హీరోయిన్ యామినీ ఈఆర్ పుట్టినరోజు సందర్భంగా ఆమెకు బర్త్ డే విశెస్ చెబుతూ ‘క్వీన్’ మూవీ నుంచి స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్లో క్లాసికల్ డాన్సర్ గెటప్లో అందంగా ముస్తాభైన యామిని, ఆనందభాష్పాలతో కనిపించి ఆకట్టుకుంటోంది. ప్రస్తుత సమాజంతో ముడిపడి ఉన్న ఒక ఆసక్తికర లవ్ స్టోరీని ఈ చిత్రంలో తెరకెక్కిస్తున్నారు దర్శకుడు రతన్ రిషి. తను ప్రేమించిన వ్యక్తి కలను నిజం చేస్తూ.. అతని కలకు చట్టబద్దమైన గుర్తింపు తీసుకొచ్చేందుకు ఒక అమ్మాయి ఎలాంటి పోరాటం చేసింది అనేది ఈ చిత్రంలో ఆద్యంతం ఆసక్తిని కలిగించనుంది. ‘క్వీన్’ సినిమా ప్రస్తుతం రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటోంది.
శ్రీ షిర్డీసాయి బాబా సేవలో ఎమ్మెల్యే వసంత
ఇబ్రహీంపట్నం, ఆంధ్రప్రభ : శ్రీ షిర్డీసాయి బాబా ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలంతా సుఖసంతోషాలతో
ADB |వాతావరణ మార్పులకు తట్టుకునే నగర నిర్మాణం
ADB | వాతావరణ మార్పులకు తట్టుకునే నగర నిర్మాణం ADB | అమరావతికి
తొలి విడత చందనం అరగదీత ప్రారంభం
సింహాచలం, ఆంధ్రప్రభ : ప్రపంచప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ

39 C