NSA Ajit Doval : ఎస్-400 విషయంపై రష్యాతో చర్చలు జరపనున్న దోవల్
ఎస్-400 ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థల ముందస్తు డెలివరీల అంశంపై చర్చించేందుకు జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్ వచ్చేవారం రష్యాలో పర్యటించనున్నారు.
Delhi |ఢిల్లీకి సీఎం రేవంత్…నీతి ఆయోగ్ సమావేశంలో కీలక ప్రస్తావనలు !
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేపు (శనివారం) ఢిల్లీలోని ప్రగతి మైదాన్లో జరగనున్న
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా చింతలమానేపల్లి మండలంలోని డబ్బా కొత్తగూడ ప్రాంతంలో అటవీశాఖ అధికారులకు, పోడు భూముల రైతులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.
లాంచర్ తయారీ నేర్చుకొని ఒక్కొక్కరి పని చెప్పుద్దాం.. సిరాజ్ - సమీర్ ల చాటింగ్..
హైదరాబాద్ తో పాటు పలు ప్రాంతాల్లో బాంబు పేలుళ్ల కుట్ర కు ప్లాన్ చేసిన కేసులో నిందితుడు సిరాజ్ అరెస్టైనప్పుడు ఇచ్చిన వాంగ్మూలం సంచలనం రేపుతోంది.
‘ప్రకృతిలోని అత్యుత్తమమైన వాటి స్పర్శతో ప్రతిరోజు గొప్పగా అనిపిస్తుంది’.. నటి ఇంట్రెస్టింగ్ పోస్ట్
ప్రకృతిలోని అత్యుత్తమమైన వాటి స్పర్శతో ప్రతిరోజు గొప్పగా అనిపిస్తుందంటూ తాజాగా టాలీవుడ్ హీరోయిన్ రాశీ ఖన్నా సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది.
జిల్లాలో దారుణం.. కొడుకును హత్య చేసిన తండ్రి
జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది.
“Kalvakuntla Kavitha will become another YS Sharmila”
BJP MP Raghunandan Rao made sensational comments saying that BRS MLC Kalvakuntla Kavitha will become another YS Sharmila in Telugu politics. BJP firebrand MP made these comments, responding on Kalvakuntla Kavitha’s letter to her father and former CM Kalvakuntla Chandrashekara Rao. The first-time BJP MP Raghunandan Rao, who is known for headline making statements, alleged […] The post “Kalvakuntla Kavitha will become another YS Sharmila” appeared first on Telugu360 .
అత్తాపూర్ లో బైక్ ను అడ్డగించి.. దాడి దారి దోపిడీ
ఫైనాన్స్ కంపెనీ వాళ్ళమంటూ బైక్ పై వెళ్తున్న వ్యక్తిని ఆపి అతనిపై దాడి చేసి అతని వద్ద ఉన్న నగదును ఎత్తుకెళ్లిన కేసును అత్తాపూర్ పోలీసులు ఛేదించారు
Disha Cartoon: కవిత లేఖపై కేసీఆర్ రియాక్షన్ ఇదేనా?
కవిత లేఖపై కేసీఆర్ రియాక్షన్ ఇదేనా?
కరోనా మళ్లీ కలకలం రేపుతోంది. తెలంగాణలోకి రీ ఎంట్రీ ఇచ్చింది. కూకట్ పల్లిలోని ఓ వైద్యుడికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయినట్లు వార్తలు వస్తున్నాయి
Police Custody: తొలి రోజు ఉక్కిరిబిక్కిరి..!
గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని తొలి రోజు పోలీస్ కస్టడీ ముగిసింది...
MLC Kavitha : కాసేపట్లో హైదరాబాద్ కు ఎమ్మెల్సీ కవిత
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత(MLC Kavitha) కొద్దిసేపటి క్రితం హైదరాబాద్(Hyderabad) చేరుకున్నారు.
Theatre Strike: Who will Convey this Strong Message?
The recent Theatre Strike issue came as a real surprise for many as there is no need for protest. Most of the exhibitors are also ok with rental basis and there is no loud voice from the crowd demanding releases on a percentage basis. After a series of meetings, it is heard that the proposal […] The post Theatre Strike: Who will Convey this Strong Message? appeared first on Telugu360 .
మెప్మా లో అవినీతి జలగ.. ఫైల్ కదలాలంటే పైసలు ఇవ్వాల్సిందే..
మహిళలు ఆర్థికంగా, స్వయం ఉపాధి ద్వారా రాణించాలన్న సంకల్పంతో ప్రభుత్వాలు మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు అందించి వారి అభ్యున్నతికి పాటుపడుతున్నాయి.
మలైకా అరోరా నుంచి తమన్నా వరకు : ఐటమ్ సాంగ్స్ కి కోట్లల్లో రెమ్యునరేషన్ తీసుకునే నటీమణులు
బాలీవుడ్లోని అగ్రశ్రేణి నటీమణులు ఐటెం సాంగ్లకు భారీ పారితోషికం తీసుకుంటున్నారు. సన్నీ లియోన్ నుండి సమంత వరకు, ఏ నటి అత్యధిక పారితోషికం పొందుతుందో తెలుసుకోండి.
Visakhapatnam:ఆర్కే బీచ్లో యువకులను కాపాడిన జీవీఎంసీ లైఫ్ గార్డ్స్
ఆటవిడుపుగా ఆర్కే బీచ్లో స్నానానికి దిగి మునిగిపోతున్న యువకులను జీవీఎంసీ లైఫ్ గార్డ్స్ కాపాడారని జీవీఎంసీ ఇంచార్జ్ స్పోర్ట్స్ డైరెక్టర్ రాజు తెలిపారు.
RBI: రికార్డు స్థాయిలో కేంద్రానికి ఆర్బీఐ డివిడెండ్
దేశీయ, అంతర్జాతీయ పరిణామాలు, రిస్క్ను పరిగణలోకి తీసుకున్న తర్వాత నిర్ణయం తీసుకున్నట్టు స్పష్టం చేశారు.
కాళేశ్వరం కమిషన్ నోటీసులపై తప్పుడు ప్రచారం:మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
కాళేశ్వరం కమిషన్ నోటీసులపై తప్పుడు ప్రచారం:మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
పీర్జాదిగూడలో మినర్టీల సంబరాలు.. హైడ్రా పనితీరుపై ప్రసంశలు
పీర్జాదిగూడలో పండగ వాతావరణం కనిపించింది. కబ్జాల చెర నుంచి దాదాపు 2 ఎకరాల మేర ఉన్న గ్రేవ్యార్డును కాపాడుకున్నామని మైనార్టీలు పండగ చేసుకున్నారు.
మావోయిస్టులకు తెలంగాణ DGP కీలక పిలుపు
ఆపరేషన్ కగార్(Operation Kagar)పై తెలంగాణ డీజీపీ జితేందర్(Telangana DGP Jitender) కీలక వ్యాఖ్యలు చేశారు.
టాలీవుడ్ బ్యూటిఫుల్ హీరోయిన్ సమంత క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు.
RCB vs SRH: టాస్ ఓడిన సన్ రైజర్స్..ఫీల్డింగ్ ఎంచుకున్న రాయల్ ఛాలెంజర్స్ కెప్టెన్
RCB vs SRH: టాస్ ఓడిన సన్ రైజర్స్..ఫీల్డింగ్ ఎంచుకున్న రాయల్ ఛాలెంజర్స్ కెప్టెన్
భారీ నిర్మాణ సంస్థ పతనం.. కొంపముంచిన చిత్రాలు ఇవేనా ?
సౌత్ లో అగ్ర నిర్మాణ సంస్థలలో ఒకటిగా ఉన్న లైకా ప్రొడక్షన్స్, ఇప్పుడు ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది. దీనికి కారణాలేంటి? లైకా ప్రొడక్షన్స్ తిరిగి పుంజుకుంటుందా? ఈ కథనంలో తెలుసుకుందాం.
Karnataka: గ్యాంగ్ రేప్ నిందితులకు బెయిల్.. విజయోత్సవ ర్యాలీ.. వీడియో వైరల్
గ్యాంగ్ రేప్ కేసులో బెయిల్ పొందిన నిందితులు భారీ విజయోత్సవ ర్యాలీ నిర్వహించిన(Victory Procession) ఘటన వివాదాస్పదంగా మారింది. కర్ణాటకలోని హవే జిల్లాలో ఈ ఘటన జరిగింది.
విద్యుత్ షాక్ తో వ్యక్తి మృతి..
విద్యుత్ షాక్ తో వ్యక్తి మృతి చెందిన సంఘటన తల్లాడ మండలం మల్లారం గ్రామంలో శుక్రవారం చోటు చేసుకుంది
ADB |ఫారెస్ట్ అధికారులపై దాడి.. పలువురిపై కేసు !
జన్నారం, (ఆంధ్రప్రభ) : జన్నారం డివిజనల్ కవ్వల టైగర్ రిజర్వ్లోని జన్నారం ఫారెస్ట్
Hyderabad : హైదరాబాద్లో ఉగ్రవాదులు?
హైదరాబాద్(Hyderabad)లో ఉగ్రవాదులు(Terrorists) గాని, స్లీపర్ సెల్స్(Sleeper Cells) గాని ఉన్నారా? ప్రస్తుతం నగర వాసులను ఈ అనుమానం భూతంలా వెంటాడుతోంది.
Supreme Court: పోక్సో చట్టం కింద దోషిగా తేలిన వ్యక్తికి ఏ శిక్షావేయని సుప్రీంకోర్టు!
లైంగిక వేధింపుల నుంచి బాలల పరిరక్షణ (పోక్సో) చట్టం కేసులో దోషిగా తేలిన వ్యక్తికి ఎలాంటి శిక్ష విధించకుండా సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది.
పారిశుద్ధ్యం పడకేసింది.. కంపుకొడుతున్న వందనపురి కాలనీ
ప్రభుత్వం పారిశుద్ధ్య నిర్వహణకు కోట్ల రూపాయలను వెచ్చిస్తున్న అధికారుల నిర్లక్ష్యంతో ప్రభుత్వ లక్ష్యం నీరుగారిపోతుంది.
Breaking:కానిస్టేబుల్ అభ్యర్థులకు అలర్ట్
రాష్ట్రంలో 6,100 పోలీస్ కానిస్టేబుల్ పోస్టులకు సంబంధించి కీలక అప్డేట్ వచ్చింది.
లిక్కర్ కేసులో కీలక పరిణామం.. నిందితుల అభ్యర్థనకు గ్రీన్ సిగ్నల్
లిక్కర్ స్కాం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ...
Supreme Court: ప్రసూతి సెలవులపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
మహిళలు మాతృత్వపు లబ్ధి, సంతానం పొందే హక్కుల్లో ఇవి అత్యంత కీలకమైనవని పేర్కొంది. ఏ సంస్థ కూడా స్త్రీలకు మహి
ఆ లెటర్ ఉత్తదే .. కేసీఆర్కు సలహా ఇచ్చే స్థాయిలో ఆమె ఉందా.. మంత్రి కోమటిరెడ్డి
ఆ లెటర్ ఉత్తదే .. కేసీఆర్కు సలహా ఇచ్చే స్థాయిలో ఆమె ఉందా.. మంత్రి కోమటిరెడ్డి
కాన్స్లో ఉర్వశి రౌతెల బికినీ బ్యాగ్ చూశారా.. ధర ఊహకి కూడా అందదు
2025 కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఉర్వశి రౌతెల డైమండ్ బ్యాగ్తో అదరగొట్టింది. ఆమె ఫ్యాషన్ స్టైల్ అందరినీ ఆకర్షించింది.
అవినీతి నిరోధక శాఖకు చిక్కిన జోనల్ అసిస్టెంట్ సిటీప్లానర్
సికింద్రాబాద్ జోనల్ కార్యాలయంలో అవినీతి నిరోధక శాఖ అధికారులు సోదాలు నిర్వహించారు. సికింద్రాబాద్లోని జిహెచ్ఎంసి కార్యాలయంలో జోనల్ అసిస్టెంట్ సిటీ ప్లానర్గా విధులు నిర్వహిస్తున్న విఠల్ రావును అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. రెండు భవనాలకు సంబంధించి ఓసి కోసం దరఖాస్తు చేసుకున్న సికింద్రాబాద్కు చెందిన వెంకట్రావును ఎసిపి విఠల్ రావు 8 లక్షలు లంచం డిమాండ్ చేశాడు. మొదటి విడతలో 4 లక్షలు తీసుకున్నాడు. మరో 4 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. మొత్తం డబ్బులు ఇస్తేనే […]
Coronavirus: మళ్లీ ముంచుకొస్తున్న కరోనా ముప్పు.. తెలంగాణలో తొలి కేసు
కొన్నేళ్లుగా మానవాళిని వణికించిన కోవిడ్-19 మహమ్మారి మళ్లీ పంజా విసిరేందుకు సిద్ధమవుతోంది. దేశవ్యాప్తంగా కొన్ని ప్రాంతాల్లో కరోనా కేసులు మళ్లీ చర్చనీయాంశంగా మారాయి.
బెంగళూరులో తొమ్మిది నెలల చిన్నారికి కోవిడ్19 పాజిటివ్
కర్నాటక రాజధాని బెంగళూరులో ఓ తొమ్మిదేళ్ల చిన్నారికి కోవిడ్19 పాజిటివ్ నిర్ధారణ అయిందని ఆరోగ్య శాఖ అధికారులు శుక్రవారం తెలిపారు. ఆ చిన్నారికి మే 22న ర్యాపిడ్ యాంటీజెన్ టెస్ట్(ఆర్ఎటి) చేయగా పాజిటివ్ అని తేలిందని ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ప్రధాన కార్యదర్శి హర్ష్ గుప్తా వెల్లడించారు. ‘రోగిని బెంగళూరులోని కలాసిపాల్యలోని వాణి విలాస్ హాస్పిటల్లో చేర్చాం. ప్రస్తుతం ఆ చిన్నారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది’ అని ఆయన పేర్కొన్నారు. బెంగళూరు రూరల్ జిల్లాలోని […]
ఇంతకూ ఆ లేఖ కవితే రాశారా? .. సంతకం వేరేలా ఉండటంపై చర్చ
ఇంతకూ ఆ లేఖ కవితే రాశారా? .. సంతకం వేరేలా ఉండటంపై చర్చ
AP |గోనెగండ్లలో విషాదం.. ఈతకు వెళ్లి ఇద్దరు బాలికలు మృతి
గోనెగండ్ల, (ఆంధ్రప్రభ) : వేసవి సెలవుల నేపథ్యంలో తల్లిదండ్రులతో పాటు పొలానికి వెళ్లిన
మహిళల హక్కుల్లో ప్రసూతి సెలవులు కీలకమైనవి : సుప్రీం
మహిళలకు ప్రసూతి సెలవులను దేశ అత్యున్నత న్యాయస్థానం మరోసారి సమర్ధించింది.న వారు మాతృత్వపు లబ్ధి, సంతానం పొందే హక్కుల్లో ఇవి అత్యంత కీలకమైనవని అభివర్ణించింది. ఏ సంస్థ స్త్రీలకు ఉన్న ప్రసూతి సెలవు హక్కును హరించలేదని న్యాయస్థానం వెల్లడించింది. తమిళనాడుకు చెందిన ఓ ప్రభుత్వ ఉపాధ్యాయినికి రెండో వివాహం అనంతరం బిడ్డకు జన్మనిచ్చేందుకు ప్రసూతి సెలవులను నిరాకరించారు. దీంతో ఆమె అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. తన మొదటి వివాహం నుంచి ఇద్దరు బిడ్డలకు జన్మనివ్వడంతో తాజాగా మరోసారి […]
అమ్మా..నేను చిప్స్ దొంగిలించలేదు..అవమాన భారంతో బాలుడి ఆత్మహత్య
చేయని తప్పునకు తనను తిట్టారని పన్నెండేళ్ల బాలుడు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న సంఘటన కోల్కతా లోని పశ్చిమ మేదినీపుర్ జిల్లాలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బజార్ ప్రాంతానికి చెందిన కృష్ణేందు దాస్ (12) చిప్స్ కొనుక్కోడానికి అదే ప్రాంతం లోని శుభాంకర్ దీక్షిత్ అనే వ్యక్తి దుకాణానికి వెళ్లాడు. ఆ సమయంలో దుకాణదారుడు లేకపోవడంతో అతడిని పలుమార్లు పిలిచాడు. అతడు ఎంతకీ స్పందించకపోవడంతో చిప్స్ పాకెట్ తీసుకొని డబ్బు తర్వాత […]
మంత్రి పదవి కోసం మరో ఐదుగురు ఎమ్మెల్యేల ఎంట్రీ..
తెలంగాణ మంత్రివర్గంలో మాదిగలకు అవకాశం కల్పించాలని ఆ సామాజిక వర్గం ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాశారు.
రేపు ఉ.11 గంటలకు పాలిసెట్ ఫలితాలు విడుదల
రాష్ట్రంలో పాలిటెక్నిక్ కళాశాలల్లో సీట్ల భర్తీ కోసం ఈనెల 13న నిర్వహించిన టిజి పాలిసెట్ ఫలితాలు శనివారం విడుదల కానున్నాయి. ఉదయం 11 గంటలకు పాలిసెట్ ఫలితాలను విడుదల చేయనున్నట్లు రాష్ట్ర సాంకేతిక విద్య, శిక్షణ మండలి (ఎస్బిటెట్) కార్యదర్శి బి.శ్రీనివాస్ ఓ ప్రకటనలో వెల్లడించారు. మాసాబ్ట్యాంక్లోని సాంకేతిక విద్యాభవన్లో ఈ ఫలితాలు విడుదల చేయనున్నట్లు తెలిపారు. పాలిసెట్- 2025కు మొత్తం 1,06,716 మంది దరఖాస్తు చేసుకోగా వారిలో 98,858 మంది పరీక్ష రాశారు.
AP DSC 2025|మెగా డీఎస్సీకి సుప్రీం కోర్టు గ్రీన్ సిగ్నల్
వెలగపూడి – ఆంధ్రప్రదేశ్లో డీఎస్సీ, టెట్ నిర్వహణకు లైన్ క్లియర్ చేసింది సుప్రీంకోర్టు..
పాక్కు గూఢచర్యం.. అనుమానంతో ఇద్దరి అరెస్టు
పాకిస్థాన్కు గూఢచర్యం చేస్తున్నారన్న అనుమానంతో ఉత్తరప్రదేశ్ యాంటీ టెర్రరిస్టు స్కాడ్ బృందం ఇద్దరు వ్యక్తులను అదుపు లోకి తీసుకుంది. ఢిల్లీలో తుక్కు వ్యాపారం చేసే మొహద్ హరూన్ను నోయిడాలో అదుపు లోకి తీసుకున్నారు. అతడికి పాకిస్థాన్ దౌత్య కార్యాలయం లోని ముజమ్మల్ హుస్సేన్తో సంబంధాలున్నట్టు గుర్తించారు. ఇతడు వీసా కోసం డబ్బులు, ఇతర సున్నిత సమాచారం చేరవేయడంతోపాటు , తీవ్రవాద భావజాల వ్యాప్తికి పాల్పడుతున్నట్టు అనుమానం. హరూన్కు పాక్ దౌత్య సిబ్బంది అయిన ముజమ్మిల్తో బలమైన సంబంధాలున్నాయని […]
కరీంనగర్లో దళిత మహిళపై.. పట్టపగలే అత్యాచారం
కరీంనగర్లో దళిత మహిళపై.. పట్టపగలే అత్యాచారం
ఐపిఎల్-2025: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఆర్సిబి
లక్నో: ఇండియన్ ప్రీమియర్ లీగ్లో 18వ సీజన్లో భాగంగా ఎకానా స్టేడియం వేదికగా.. సన్రైజర్స్ హైదరాబాద్తో(SRH) జరుగుతున్న మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB) జట్టు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. లక్నోపై ఇదే వేదికలో ఘన విజయం సాధించిన హైదరాబాద్ ఈ మ్యాచ్లోనూ అదే జోరును కొనసాగించాలని భావిస్తోంది. మరోవైపు ఇప్పటికే ప్లేఆఫ్స్కి అర్హత సాధించిన బెంగళూరు జట్టు ఈ మ్యాచ్ విజయంతో పాయింట్స్ టేబుల్లో మొదటి స్థానాన్ని దక్కించుకోవాలని అనుకుంటోంది. ఈ మ్యాచ్లో సన్రైజర్స్(SRH) జట్టు […]
అత్యాచారం కేసును ఛేదించిన పోలీసులు
వృద్దురాలిని అత్యాచారం చేసిన కేసును పోలీసులు ఛేదించారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నాగర్ కర్నూల్ సీఐ కనకయ్య వివరాలు వెల్లడించారు.
పంజాబ్ కింగ్స్ ఓనర్ల మధ్య గొడవ.. కోర్టుకెక్కిన ప్రీతి జింటా
ఐపీఎల్-18లో ప్లే ఆఫ్స్ వేళ పంజాబ్ కింగ్స్ జట్టులో అంతర్గత కలహాలు బయటపడ్డాయి.
క్వారీలో పడి ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన భూదాన్ పోచంపల్లి మండల పరిధిలోని పిల్లాయిపల్లి గ్రామంలో చోటుచేసుకున్న విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
RCB vs SRH మ్యాచ్... టాస్ గెలిచింది ఎవరంటే?
ఐపీఎల్ 2025(IPL 2025) సీజన్లో నేడు బెంగుళూరు రాయల్ ఛాలెంజర్స్, హైదరాబాద్ సన్ రైజర్స్(RCB vs SRH) మధ్య మ్యాచ్ జరగబోతోంది.
RCB vs SRH |టాస్ గెలిచిన బెంగళూరు…
లక్నో: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025లో భాగంగా నేడు జరుగుతున్న 65వ
నేషనల్ హెరాల్డ్ కేసులో రేవంత్రెడ్డి పేరు..అవినీతి బండారం బయటపడిందన్న కెటిఆర్
నేషనల్ హెరాల్డ్ కేసులో రేవంత్ రెడ్డి పేరును ఇడి ప్రస్తావించడంతో సిఎం అవినీతి బండారం మొత్తం బయటపడిందని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ఎక్స్ వేదికగా విమర్శించారు. యంగ్ ఇండియా సంస్థకు విరాళాలు ఇస్తే పదవులు ఇప్పిస్తానని రేవంత్ రెడ్డి ప్రలోభ పెట్టాడని ఇడి నమోదు చేసిన చార్జిషీట్తో సిఎం అవినీతి సామ్రాజ్యం బట్టబయలైందని అన్నారు. అధికారం కోసం ముఖ్యమంత్రి కాకముందే కాంగ్రెస్ పార్టీ పెద్దలకు వందల కోట్లు కట్టబెట్టిన వ్యవహారం కుండబద్దలు కొట్టినట్టయిందని పేర్కొన్నారు. వందల […]
Corona Strikes|తెలంగాణలో తొలి కరోనా కేసు నమోదు
హైదరాబాద్ | తెలంగాణలో మళ్లీ కరోనా కలకలం సృష్టిస్తున్నది. హైదరాబాద్ కూకట్పల్లిలో ఓ
కేసీఆర్ ఫ్యామిలీలో లేఖ చిచ్చు.. కాంగ్రెస్ లోకి కవిత..? : బీజేపీఎంపీ రఘునందన్రావు
కేసీఆర్ ఫ్యామిలీలో లేఖ చిచ్చు.. కాంగ్రెస్ లోకి కవిత..? : బీజేపీఎంపీ రఘునందన్రావు
Global Centre of Excellence on Millets to be set up in Hyderabad
Hyderabad has got one more prestigious institute on its soil. The Telangana capital, which already has several globally reputed research and development institutes, will now be home for Global Centre of Excellence on Millets. Union Minister of Mines and Coal G Kishan Reddy on Friday announced that Union Govt is setting up Global Centre of […] The post Global Centre of Excellence on Millets to be set up in Hyderabad appeared first on Telugu360 .
Prabhas: ప్రభాస్ అనుకున్నంత సైలెంట్ కాదు.. నిజాలు బయటపెడుతూ యంగ్ హీరోయిన్ షాకింగ్ ట్వీట్..
కోలీవుడ్ బ్యూటీ మాళవిక మోహనన్(Malavika Mohanan) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
ఆ మాజీ రంజీ ప్లేయర్.. మళ్లీ అరెస్ట్
తెలంగాణ ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి వ్యక్తిగత కార్యదర్శిగా, ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీగా నటిస్తూ వ్యాపారవేత్తల నుండి డబ్బు డిమాండ్
ఎన్టీఆర్ తో మాత్రమే కాదు.. వెంకీ, ప్రభాస్ తో కూడా కన్నడ సెన్సేషనల్ బ్యూటీ రొమాన్స్ ?
వెంకటేష్, త్రివిక్రమ్ చిత్రం గురించి బలంగా రూమర్స్ వినిపిస్తున్నాయి. ఈ క్రేజీ కాంబినేషన్ గురించి తాజాగా మరో వార్త వైరల్ గా మారింది.
కుంటలో పడి ఇద్దరు విద్యార్థులు మృతి..
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలం తాటిపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని గోవార్ హెట్టి గ్రామంలో శుక్రవారం ఒక్కసారిగా విషాదం చోటుచేసుకుంది.
భారత్లో ఐఫోన్లు తయారుచేస్తే 25 శాతం పన్ను.. ఆపిల్ కంపెనీకి ట్రంప్ వార్నింగ్
భారత్లో ఐఫోన్లు తయారుచేస్తే 25 శాతం పన్ను కట్టాల్సి ఉంటుందని, ఆపిల్ కంపెనీకి ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు.
AP|పుంగనూరు నియోజకవర్గంను అన్నమయ్యలోకి కలుపుతూ నోటిఫికేషన్
చిత్తూరు, ఆంధ్రప్రభ: మెరుగైన పరిపాలన, అభివృద్ధి దృష్ట్యా, ప్రభుత్వం చిత్తూరు జిల్లాలోని పలమనేరు
చేతులు జోడించి క్షమాపణలు వేడుకుంటున్నా..కల్నల్ సోఫియాపై వ్యాఖ్యలపై విజయ్ షా
కల్నల్ సోఫియాపై అనుచిత వ్యాఖ్యలు చేసిన విజయ్ షా మరోసారి క్షమాపణలు చెప్పారు. చేతులు జోడించి క్షమాపణలు వేడుకుంటున్నా అంటూ వీడియో విడుదల చేశారు.
ఏపీలో డీఎస్సీ, టెట్కు లైన్ క్లియర్..వాయిదా పిటిషన్లను కొట్టివేసిన సుప్రీంకోర్టు
ఏపీలో డీఎస్సీ, టెట్కు లైన్ క్లియర్..వాయిదా పిటిషన్లను కొట్టివేసిన సుప్రీంకోర్టు
తీవ్రంగా ఆగ్రహించిన ఉత్తర కొరియా అధ్యక్షుడు.. నియంత కిమ్ కోపానికి కారణం ఏంటంటే
ఉత్తర కొరియా అధ్యక్షుడు నియంత కిమ్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. కొత్త యుద్ధ నౌక ప్రారంభోత్సవంలో జరిగిన ప్రమాదంపై తీవ్రంగా స్పందించారు. అధికారుల నిర్లక్ష్యాన్ని నేరంగా పరిగణించారు.
రోడ్డు ప్రమాదంపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి
ఏపీలోని ప్రకాశం జిల్లాలో ఈరోజు(శుక్రవారం) మధ్యాహ్నం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.
17 ఏళ్ల సుదీర్ఘ కెరీర్కు గుడ్బై చెప్పిన క్రికెటర్
శ్రీలంక స్టార్ క్రికెటర్, మాజీ కెప్టెన్ ఏంజిలో మ్యాథ్యూస్ (Angelo Mathews).. టెస్ట్ క్రికెట్కి (Test Cricket) రిటైర్మెంట్ ప్రకటించారు. బంగ్లాదేశ్తో గాలే వేదికగా జూన్ 17న జరిగే తొలి టెస్ట్ అనంతరం తాను టెస్ట్ క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్లు సోషల్మీడియా వేదికగా వెల్లడించారు. అయితే వైట్బాల్ క్రికెట్కి మాత్రం అందుబాటులో ఉంటానని తెలిపారు. యంగ్ టాలెంట్కి అవకాశం ఇవ్వాలనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. 17 సంవత్సరాలు శ్రీలంక జట్టుకు ప్రాతినిధ్యం వహించడం తనకు దక్కిన […]
ITR Filing: టాక్స్ పేయర్స్ బిగ్ అలర్ట్..ఈ తప్పులు చేస్తే ఐటీ నోటీసులు తప్పవు
ITR Filing: ఆదాయపు పన్ను రిటర్న్ (ఐటీఆర్) దాఖలు చేయడానికి చివరి తేదీ మే 31.
బైకును ఢీ కొట్టిన ట్యాంకరు.. ఒకరి మృతి, మరొకరికి గాయాలు
బంధువుల పెళ్లికి బైకుపై వెళ్తున్న వారిని ట్యాంకర్ ఢీకొనడంతో గూడూరు బుచ్చిరెడ్డి (59) అనే రైతు అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండల కేంద్రంలో శుక్రవారం చోటు చేసుకుంది.
శని ప్రదోష వ్రతం ఎప్పుడు.. ఆరోజు ఏం చేయాలి.. పాటించాల్సిన పరిహారాలు ఇవే..!
శని ప్రదోష వ్రతం ఎప్పుడు.. ఆరోజు ఏం చేయాలి.. పాటించాల్సిన పరిహారాలు ఇవే..!
Apple: బెంగళూరులో యాపిల్ కొత్త స్టోర్ ఏర్పాటు
ఫీనిక్స్ మాల్ ఆఫ్ ఆసియాలో యాపిల్ స్టోర్ ప్రారంభిస్తోందని సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్లో వెల్లడించాయి.
Viral video : ఏ కుంచె నుంచి జాలువారిన అందమో కానీ.. అలా గోడపై నిలిచి..!!
Viral video : ఏ కుంచె నుంచి జాలువారిన అందమో కానీ.. అలా గోడపై నిలిచి..!!
వెక్కిరిస్తున్న ఆట స్థలాలు.. క్రీడలు లేని.. క్రీడా ప్రాంగణాలు
గ్రామీణ ప్రాంతాల్లోని యువతను క్రీడల పరంగా ప్రోత్సహించేందుకు గత ప్రభుత్వం ప్రతి గ్రామంలో క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు చేసింది.
Lava Shark 5G Launch: లావా నుంచి 5 జీ ఫోన్..బడ్జెట్ ధరలోనే..ఫీచర్లు ఇవే
Lava Shark 5G Launch: లావా మరో బడ్జెట్ స్మార్ట్ఫోన్ షార్క్ 5Gని భారత మార్కెట్లో విడుదల చేసింది.
టాలీవుడ్ వివాదాస్పద డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ(Ram Gopal Varma) నిత్యం పలు కామెంట్లు చేస్తూ ట్రోల్స్ ఎదుర్కొంటారు.
పంటి నొప్పితో బాధపడుతున్నారా.. ఈ ఆహారాలకు చెక్ పెట్టకపోతే అంతే సంగతి..?
కొన్ని ఆహారాలను తినడం వల్ల పంటి నొప్పి వస్తుంది.. మీరు నొప్పిని అనుభవిస్తుంటే.. మీరు ఏమి తింటున్నారో.. ఏమి తాగుతున్నారో పరిగణనలోకి తీసుకోవడం చాలా ముఖ్యం.
హైదరాబాద్ సిటీలో పాత ఫ్లాట్లకు నో డిమాండ్..ఔటర్ రింగ్ రోడ్డువైపే అందరి చూపు
హైదరాబాద్ సిటీలో పాత ఫ్లాట్లకు నో డిమాండ్..ఔటర్ రింగ్ రోడ్డువైపే అందరి చూపు
Malaysia Masters |సెమీఫైనల్కు శ్రీకాంత్..
భారత స్టార్ షట్లర్ కిడాంబి శ్రీకాంత్ మలేషియా మాస్టర్స్ 2025 బాడ్మింటన్ టోర్నమెంట్లో
మెగాస్టార్, నయనతార, అనిల్ రావిపూడి ర్యాంపేజ్ షురూ.. సంక్రాంతికి థియేటర్లలో వింటేజ్ చిరంజీవి రచ్చ
మెగాస్టార్ చిరంజీవి, అనిల్ రావిపూడి, నయనతార కాంబినేషన్లో రాబోతున్న సినిమా షూటింగ్ ప్రారంభమైంది. సంక్రాంతి టార్గెట్గా రెగ్యూలర్ షూటింగ్ ప్రారంభించారు.
బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు ఆయన కుమార్తె, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత లేఖ రాశారు.
తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా కల్వకుంట్ల కవిత.. MP సంచలన వ్యాఖ్యలు
బీఆర్ఎస్ నాయకురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(Kalvakuntla Kavitha) వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది.
జాతీయ రహదారిపై కారు బీభత్సం.. బైక్ను ఈడ్చుకెళ్లిన వైనం
బాపట్ల జిల్లా మార్టూరు మండలం కోనంకి వద్ద ఒంగోలు నుంచి గుంటూరు వైపు వెళ్తున్న కారు బీభత్సం సృష్టించింది
శ్రీకాంత్ జోరు.. మలేసియా మాస్టర్స్లో సెమీస్కు క్వాలిఫై
మలేసియా మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్ షట్లర్, తెలుగు తేజం కిదాంబి శ్రీకాంత్ జోరు కొనసాగుతోంది.
ఎల్లారెడ్డి నియోజకవర్గ అభివృద్ధికి నిధులు మంజూరు చేస్తాం: సీఎం రేవంత్ రెడ్డి
నియోజకవర్గంలో చేపట్టాల్సిన పలు అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు మంజూరు చేస్తానని శుక్రవారం జహీరాబాద్ లో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎల్లారెడ్డి ప్రజలకు హామీ ఇచ్చారు.
అడ్డం తిరిగిన కిడ్నాప్ డ్రామా..
నవ మాసాలు మోసి జన్మనిచ్చిన కన్నతల్లి మానవత్వం మరిచి కర్కశంగా మారింది. 80 రోజుల పసికందును బావిలో పడేసి చంపేసింది.
CM Recvanth Reddy : విద్యార్థులతో ముచ్చటించిన సీఎం రేవంత్ రెడ్డి
దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) నేడు సంగారెడ్డిలో పర్యటించారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, పలు ప్రారంభోత్సవాల్లో పాల్గొన్నారు. అందులో భాగంగా సంగారెడ్డి జిల్లా(Sangareddy District) ఝరాసంగం మండలం మచునూరు(Machunuru)లో నిర్మించిన కేంద్రీయ విద్యాలయ(Kendriya Vidyalaya) నూతన భవనాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులకు, విద్యార్థులకు అభినందనలు తెలియజేశారు. భవన ప్రాంగణంలో విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ.. పాఠశాల మీ భవిష్యత్తును తీర్చిదిద్దే విద్యాలయమని చెబుతూ వారందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం పలువురు విద్యార్థుల వద్దకెళ్లి వారితో కరచాలనం చేస్తూ వెన్నుతట్టారు. కొద్దిసేపు వారితో ముచ్చటిస్తూ వారి వివరాలు, హాబీలు అడిగి తెల్సుకున్నారు.
మూడేళ్ల బాలికపై అత్యాచారం.. ఆపై హత్య
కడప: జిల్లాలోని మైలవరం మండలం కంబాలదిన్నె గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. తల్లిదండ్రులతో కలిసి పెళ్లికి వెళ్లిన ఓ మూడేళ్ల బాలికపై(Three Year Old GIrl) అదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తి అత్యాచారం చేసి హత్య చేశాడు. ప్రొద్దుటూర్లోని అమృతనగర్కు చెందిన దంపతులు.. వాళ్ల మూడుళ్ల బాలికను(Three Year Old GIrl) వెంటబెట్టుకొని పెళ్లి నిమిత్తం కంబాలదిన్నేకు వెళ్లారు. అయితే మూడేళ్ల బాలిక మండపం బయట ఆడుకుంటుండగా.. ఓ వ్యక్తి అరటిపండు ఇస్తానని చెప్పి అక్కడి […]
ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టుకు రూ.17 లక్షల విరాళం
టీటీడీ ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టుకు హైదరాబాద్కు చెందిన వారు విరాళం అందించారు.
After the blockbuster like Sankranthiki Vastunnam, successful director Anil Ravipudi is all set to direct Megastar Chiranjeevi. The film too will rely on entertainment which happens to be the major strength of Anil. The regular shoot of the film kick-started today in Hyderabad’s Annapurna Studios. The first schedule of the film will conclude in Hyderabad […] The post Mega157 Starts Rolling appeared first on Telugu360 .
తమన్నా ప్రమోషన్ పై వివాదం | Tamannaah Bhatia Named Mysore Sandal Soap Ambassador #tamannaah