Check Post |చెక్ పోస్ట్ తనిఖీ…
Check Post | చెక్ పోస్ట్ తనిఖీ… Check Post | నాగర్
A number of options are available for the audience on the digital space this weekend. Telugu films like The Girlfriend, Jatadhara, The Great Pre-Wedding Show are streaming this weekend. Rashmika’s Hindi film Thamma is streaming on a rental basis on Prime Video. Malayalam film Dies Irae is streaming on Jio Plus Hotstar. Here are the […] The post OTT Options for this Weekend appeared first on Telugu360 .
Andhra Pradesh : ఏపీలో పెరుగుతున్న స్క్రబ్ టైఫస్ కేసులు
ఆంధ్రప్రదేశ్ లో స్క్రబ్ టైఫస్' కేసులు ప్రజలను భయాందోళనలకు గురిచేస్తున్నాయి
2,500 Drones |డ్రోన్ షోలు కాదు.. డొక్కలు నింపే విధానం రావాలి
2,500 Drones | డ్రోన్ షోలు కాదు.. డొక్కలు నింపే విధానం రావాలి
Vijay Deverakonda has allocated much time for Kingdom and the makers have spent lavishly on this action drama. Jersey fame Gowtam Tinnanuri is the director and the makers also announced that the film has a second part. A portion of the shoot for the second part too has been completed even before the release of […] The post One more Sequel Scrapped appeared first on Telugu360 .
development villagers |ఎల్లవేళలా అందుబాటులో ఉంటా
development villagers | ఎల్లవేళలా అందుబాటులో ఉంటా development villagers | మంథని,
భారత్-రష్యా మధ్య కీలక ఒప్పందాలివే
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత పర్యటనలో భాగంగా ఇరు దేశాల మధ్య పలు కీలక ఒప్పందాలు కుదిరాయి
local elections |గ్రామ పాలకులం కాదు…. గ్రామ సేవకులం
local elections | గ్రామ పాలకులం కాదు…. గ్రామ సేవకులం local elections
‘పుష్ప-2’ టికెట్ల కోసం కుస్తీ పట్టారు..
హైదరాబాద్: సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా నటించిన చిత్రం ‘పుష్ప-2’. గతేడాది విడుదలైన ఈ సినిమా గ్రాండ్ సక్పెస్ను సాధించింది. అయితే సినిమా విడుదలై ఏడాది పూర్తవుతున్న సమయంలో మరోసారి ప్రత్యేక షోలో ఈ సినిమాను రీరిలీజ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తమ అభిమాన హీరోని మరోసారి వెండితెరపై చూసేందుకు అభిమానులు బారులు తీరారు. బాలనగర్లలోని విమల్ థియేటర్లో ‘పుష్ప-2’ ప్రీమియర్ షో వేశారు. అయితే అయితే ఈ షో టికెట్లను ఆఫ్లైన్లో విక్రయానికి ఉంచారు. కేవలం సింగిల్ షో కావడంతో మరోసారి అభిమానులు బిగ్ స్క్రీన్ పై అల్లు అర్జున్ నట విశ్వరూపం చూసేందుకు పెద్దఎత్తున తరలివచ్చారు. దీంతో టికెట్ల కోసం ఫ్యాన్స్ కొట్టుకున్నట్లు తెలుస్తోంది. కొందరికి మాత్రమే టికెట్స్ దక్కడంతో మరికొందరు ఫ్యాన్స్ గొడవకు దిగారు. కొందరు ఆగ్రహానికి గురైన ఫ్యాన్స్ ఏకంగా కర్రలతో దాడి చేసుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
Bala Sadanam |చిన్నారులతో కలెక్టర్ ఆత్మీయ అనుబంధం
Bala Sadanam | చిన్నారులతో కలెక్టర్ ఆత్మీయ అనుబంధం Bala Sadanam |
అవకాశం వస్తే.. సీఎం చంద్రబాబు బయోపిక్లో నటిస్తా #telugupost #shivarajkumar #viralnews #trendingpost
Sai Reddy |అభివృద్ధి కోసం మరొక్కసారి గెలిపించండి
Sai Reddy | అభివృద్ధి కోసం మరొక్కసారి గెలిపించండి Sai Reddy |
IndiGo |ఇండిగో కష్టాలు మరో 3-4 రోజులు…
IndiGo | ఇండిగో కష్టాలు మరో 3-4 రోజులు… ఆంధ్రప్రభ : దేశీయ
BC Reservation |పోరాటాల ద్వారా నే మన హక్కుల్ని సాధించుకువాలి….
BC Reservation | పోరాటాల ద్వారా నే మన హక్కుల్ని సాధించుకువాలి…. BC
Exclusive Interview with Hero Shree Nandu & Actress Yamini Bhaskar
The post Exclusive Interview with Hero Shree Nandu & Actress Yamini Bhaskar appeared first on Telugu360 .
Akhanda 2 Release: So Many Challenges
Akhanda 2 has hit a roadblock and the makers are trying hard to clear all the financial hurdles. The makers are expected to make an official announcement soon. Though there are reports that the film will be released tomorrow, the tougher part is overseas. The entire shows for the first weekend across the USA and […] The post Akhanda 2 Release: So Many Challenges appeared first on Telugu360 .
Cyber Crime : మీ చేతిలో ఫోన్ తో జాగ్రత్త.. క్షణాల్లో లక్షలు ఆవరవుతాయ్..తస్మాత్ జాగ్రత్త
సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయి. ట్రేడింగ్ యాప్ పేరిట మోసాలు చేస్తున్నారు
దివ్యాంగుల సమస్యల పరిష్కారానికి ఉచితంగా న్యాయం
సీనియర్ సివిల్ జడ్జ్ వెంకటేశ్వర్లు విశాలాంధ్ర -ధర్మవరం : దివ్యాంగుల సమస్యల పరిష్కారం కొరకు కోర్టు దూరంగా చట్టపరంగా ఉచితంగా న్యాయం చేకూర్చబడునని మండల లీగల్ సర్వీసెస్ కమిటీ చైర్మన్, సీనియర్ సివిల్ జడ్జ్ వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ సందర్భంగా వారు మండల పరిధిలోని పోతుకుంట గ్రామంలో గల ఆర్డిటి స్కూల్లో ప్రపంచ దివ్యాంగుల దినోత్సవ వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా జడ్జి మాట్లాడుతూ ప్రభుత్వం ద్వారా దివ్యాంగులకు వచ్చే పథకాలను సద్వినియోగం చేసుకోవాలని, చక్కటి చదువుకు […] The post దివ్యాంగుల సమస్యల పరిష్కారానికి ఉచితంగా న్యాయం appeared first on Visalaandhra .
ప్రైవేట్ పాఠశాలల కంటే ప్రభుత్వ పాఠశాలలో మెరుగైన విద్య
జాయింట్ కలెక్టర్ మౌర్య భరద్వాజ విశాలాంధ్ర ధర్మవరం;; నేటి ప్రభుత్వ పాఠశాలలు ప్రైవేట్ పాఠశాలల కంటే మెరుగైన విద్యను అందిస్తోందని, ఉపాధ్యాయులు సమన్వయంతో తమ విధులను బాధ్యతగా నిర్వర్తించాల్సిన అవసరం ఎంతైనా ఉందని జాయింట్ కలెక్టర్ మౌర్య భరద్వాజ తెలిపారు. ఈ సందర్భంగా పట్టణంలోని కొత్తపేటలో గల పురపాలక బాలికల ఉన్నత పాఠశాలలో ఏర్పాటుచేసిన ఆత్మీయ సమావేశానికి వారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జేసీతో పాటు స్థానిక ఆర్డివో మహేష్, మండల విద్యాశాఖ అధికారి -1 రాజేశ్వరి […] The post ప్రైవేట్ పాఠశాలల కంటే ప్రభుత్వ పాఠశాలలో మెరుగైన విద్య appeared first on Visalaandhra .
MPDO |నామినేషన్ సెంటర్ల పరిశీలన
MPDO | నామినేషన్ సెంటర్ల పరిశీలన MPDO | భీమ్గల్ రూరల్, ఆంధ్రప్రభ
MLA |లోకేష్ చొరవతో విద్యా వ్యవస్థలో పెనుమార్పులు
MLA | లోకేష్ చొరవతో విద్యా వ్యవస్థలో పెనుమార్పులు MLA | ఆంధ్రప్రభ,
election rules |ఎన్నికల నిర్వహణ పట్ల అప్రమత్తంగా ఉండాలి.
election rules | ఎన్నికల నిర్వహణ పట్ల అప్రమత్తంగా ఉండాలి. election rules
Youth |అభివృద్ధికే పట్టం కట్టాలి
Youth | అభివృద్ధికే పట్టం కట్టాలి Youth | షాద్ నగర్, ఆంధ్రప్రభ
Indigo : ఇండిగో..గో..గో.. కేంద్ర ప్రభుత్వం సీరియస్
ఇండిగో విమాన సర్వీసులు రద్దును కేంద్ర ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది.
ప్రాజెక్ట్ వర్క్ ప్రదర్శనను పరిశీలించిన డైట్ ప్రిన్సిపాల్,ఎంఈఓ
విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని శాంతినగర్ లో గల పురపాలక ప్రాథమిక పాఠశాలలో ఎఫ్ ఎల్ ఎన్ బేస్ లైన్ అసైన్మెంట్ లో భాగంగా ఎంఈఓ రాజేశ్వరి దేవి డైట్ ప్రిన్సిపాల్ రాజేంద్రప్రసాద్ డైట్ లెక్చరర్ మేరీ సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులు చేసినటువంటి ప్రాజెక్టు వర్కుల్ని ప్రదర్శించిన తీరు పట్ల వారు సంతోషాన్ని వ్యక్తం చేశారు. విద్యార్థులకు ప్రశ్నలను అడిగి వారితో సమాధానాలు కూడా రాబట్టారు. అలాగే మెగా పేరెంట్స్ మీటింగ్ 3.0 విద్యార్థులు యొక్క కృషిని […] The post ప్రాజెక్ట్ వర్క్ ప్రదర్శనను పరిశీలించిన డైట్ ప్రిన్సిపాల్,ఎంఈఓ appeared first on Visalaandhra .
సాగుకు ఉచిత కరెంటుపై పేటెంట్ హక్కు ఉన్నది కాంగ్రెస్ కు మాత్రమే : రేవంత్
హైదరాబాద్: మీ ఓటును ఆయుధంగా మార్చి గడీల పాననను కూల్చారని సిఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ప్రజాపాలనకు రెండేళ్లు పూర్తవుతుందని అన్నారు. వరంగల్ జిల్లా నర్సంపేటలో సిఎం రేవంత్ పర్యటించారు. రూ.532 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు, రూ.200 కోట్లతో నిర్మించే యంగ్ ఇండియా స్కూల్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. వరంగల్ గడ్డకు చెందిన ఎందరో వీరులు తమ పరాక్రమాన్ని ప్రపంచానికి చూపారని, కాకతీయ యూనివర్శిటీ పోరాటాలు ఎప్పుడూ స్ఫూర్తినిస్తాయని తెలియజేశారు. తెలంగాణ వస్తే.. సమస్యలు పరిష్కారం అవుతాయని ఈ జిల్లా ప్రజలు కూడా ఆశించారని, కుర్చీలో కూర్చున్న వారి ఆస్తులు పెరిగాయి.. కానీ ప్రజల జీవితాలు మారలేదని విమర్శించారు. వరి వేస్తే.. ఉరి వేసుకున్నట్లే అని ఆనాటి మాజీ సిఎం కెసిఆర్ అన్నారని, కాంగ్రెస్ వస్తే.. కరెంటు ఉండదని, ఆనాటి సిఎం ప్రచారం చేశారని మండిపడ్డారు. ఈ ప్రభుత్వం మాత్రం.. రైతు పండించిన చివరి గింజ వరకు కొంటోందని, కాంగ్రెస్ వస్తే.. రైతుబంధు బంద్ అవుతుందని ప్రజలను బెదిరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పవర్ లోకి వచ్చాక.. రాష్ట్రాన్ని దోచుకున్న వారి పవర్ మాత్రమే కట్ అయిందని సిఎం పేర్కొన్నారు. సాగుకు ఉచిత కరెంటుపై పేటెంట్ హక్కు ఉన్నది కాంగ్రెస్ కు మాత్రమేనని కొనియాడారు. గత సీజన్ లో 9 రోజుల్లోనే రూ.9 వేల కోట్లను రైతు భరోసా కింద ఇచ్చామని, గత బిఆర్ఎస్ ప్రభుత్వం రుణమాఫీ పేరిట రైతులను మోసం చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. రుణమాఫీని 9 ఏళ్లపాటు సాగదీయడంతో అప్పుడు ఇచ్చిన డబ్బులు వడ్డీలకే సరిపోలేదని అన్నారు. సన్న వడ్లకు క్వింటాల్ కు రూ. 500 బోనస్ ఇస్తున్నామని, గత ప్రభుత్వం పదేళ్లపాటు పేదలకు కొత్తగా ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదని ఎద్దేవా చేశారు. రేషన్ కార్డుల్లో కొత్తవారి మార్పులు చేర్పులకు కూడా అవకాశం ఇవ్వలేదని, ఈ ప్రభుత్వం ఇప్పటికే 1.10 కోట్ల కొత్త రేషన్ కార్డులను ఇచ్చిందని చెప్పారు. గత ప్రభుత్వం ఇచ్చిన దొడ్డు బియ్యం పేదవాడి ఆకలిని తీర్చలేదని, మిల్లర్లు, దళారులు దొడ్డు బియ్యాన్ని ప్రాసెసింగ్ చేశారని.. వాళ్లే లాభపడ్డారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రేషన్ కార్డులపై సన్నబియ్యం ఇచ్చి పేదల ఆకలితీరుస్తోందని రేవంత్ స్పష్టం చేశారు.
కారులో భారీగా హవాలా డబ్బు లభ్యం
హైదరాబాద్: హవాలా మార్గంలో కారులో తరలిస్తున్న భారీ నగదును పోలీసులు పట్టుకున్నారు. శామీర్పేటలో పక్కా సమాచారంతో తనిఖీలు చేసిన పోలీసులు ఓ కారులో టైర్లు, సీట్ల కింద దాచిన రూ.4 కోట్ల నగదును బోయిన్పల్లి క్రైమ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. హవాలా కేసులో 2024లో ఓ వ్యక్తి పరారయ్యాడు. శుక్రవారం ఆ వ్యక్తి భారీ మొత్తంలో నగదుతో నిజామాబాద్ నుంచి వస్తున్నట్లు టాస్క్ఫోర్స్ పోలీసులకు సమాచారం అందింది. ఈ నేపథ్యంలో తనిఖీలు చేపట్టిన పోలీసులు శామీర్పేట ఔటర్ రింగ్ రోడ్డు వద్ద నిందితుడిని అదుపులోకి తీసుకొని, హవాలాలో తరలిస్తున్న నగదును సీజ్ చేశారు.
Nomination |ఆశీర్వదించండి అభివృద్ధి చేస్తా..
Nomination | ఆశీర్వదించండి అభివృద్ధి చేస్తా.. Nomination | ఇల్లందకుంట, ఆంధ్రప్రభ :
మున్సిపల్ కార్మికులకు రగ్గుల పంపిణీ…
తొర్లికొండ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రగ్గుల పంపిణీ… విశాలాంధ్ర నందిగామ:-తొర్లికొండ ట్రస్ట్ ద్వారా వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహించడం గర్వించదగ్గ కార్యక్రమముగా మున్సిపల్ కమిషనర్ చైర్మన్ అన్నారు శుక్రవారం స్థానిక బాబు జగజ్జీవన్ రామ్ భవన్ లో తొర్లికొండ ట్రస్ట్ ద్వారా మున్సిపల్ కార్మికులకు 150 మందికి 150 రగ్గుల పంపిణీ కార్యక్రమంలో వారు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు ట్రస్టు ద్వారా జరుగుతున్న సేవా కార్యక్రమాలను గుర్తుచేసుకొని కొనియాడారు ప్రతి ఒక్కరు కూడా […] The post మున్సిపల్ కార్మికులకు రగ్గుల పంపిణీ… appeared first on Visalaandhra .
local body elections |మరోసారి సర్పంచ్ బరిలో పోగుల దంపతులు….
local body elections | మరోసారి సర్పంచ్ బరిలో పోగుల దంపతులు…. local
Vote For |అభివృద్ధికి పట్టం కట్టండి
Vote For | అభివృద్ధికి పట్టం కట్టండి Vote For | షాద్
VOTE |కల్లబొల్లి మాటలు నమ్మకండి
VOTE | కల్లబొల్లి మాటలు నమ్మకండి VOTE | షాద్ నగర్, ఆంధ్ర
Election campaign |ఆదర్శంగా తీర్చిదిద్దుతా …
Election campaign | ఆదర్శంగా తీర్చిదిద్దుతా … Election campaign | షాద్
శానిటరీ ప్యాడ్ కావాలి ఇవ్వండని ఇండిగో సిబ్బందిని నిలదీసిన ప్రయాణికుడు #telugupost #indigoflight
గందరగోళంగానే ఇండిగో సేవలు.. #telugupost #IndiGoflight #viralnews #TeluguPost #telugu #post #news
విద్యార్థులు ఉన్నత శిఖరాలను అధిరోహించాలి
విశాలాంధ్ర – కొయ్యలగూడెం (ఏలూరు జిల్లా): ఉపాధ్యాయులు చెప్పే పాఠాలను శ్రద్ధగా విని విద్యార్థులు ఉన్నత శిఖరాలను అధిరోహించాలని టిడిపి రాష్ట్ర ఆర్గనైజింగ్ కమిటీ సభ్యురాలు గంగిరెడ్ల మేఘాల దేవి పేర్కొన్నారు. పరింపూడి ఎంపీపీ పాఠశాలలో శుక్రవారం నిర్వహించిన మెగా పేరెంట్స్ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఆమె మాట్లాడుతూ ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల ను రాష్ట్ర కూటమి ప్రభుత్వం అభివృద్ధి చేయడం జరుగుతుందని అన్నారు. విద్యార్థులకు సకల సౌకర్యాలు ప్రభుత్వం కల్పిస్తుందని ఆమె తెలిపారు. […] The post విద్యార్థులు ఉన్నత శిఖరాలను అధిరోహించాలి appeared first on Visalaandhra .
Kadiyam Kavya |మహిళ, శిశు అభ్యున్నతిపై ఫోకస్ చేయండి
Kadiyam Kavya | మహిళ, శిశు అభ్యున్నతిపై ఫోకస్ చేయండి Kadiyam Kavya
ప్రభుత్వ సర్వజనాసుపత్రి ఇంచార్జి ఆర్ఎంఓగా హేమలత
విశాలాంధ్ర- అనంతపురం : ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి ఇంచార్జి ఆర్ఎంఓగా డాక్టర్ హేమలత నియమితులయ్యారు. ఈ వైద్యశాల పర్యవేక్షకుడు డాక్టర్ సుబ్రహ్మణ్యం గురువారం నియామక ఉత్తర్వు జారీ చేశారు. మొన్నటి దాకా ఆర్ ఎంఓగా పనిచేసిన డాక్టర్ రామకృష్ణ గత నెలలో పదవీ విరమణ పొందడం జరిగింది. ఆయన స్థానంలోకి ప్రస్తుత ఉప ఆర్ఎంఓ డాక్టర్ హేమలతకు ఇంచార్జి ఆర్ ఎం ఒ గా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు. పలువురు శుక్రవారం ఆమెకు పుష్పగుచ్చాలు అందజేసి […] The post ప్రభుత్వ సర్వజనాసుపత్రి ఇంచార్జి ఆర్ఎంఓగా హేమలత appeared first on Visalaandhra .
ఐబొమ్మ రవికి జాబ్ ఆఫర్ ఇచ్చారనే వార్తలపై సైబర్ క్రైమ్ డీసీపీ స్పందన
ఐబొమ్మ రవికి జాబ్ ఆఫర్ చేశారంటూ ప్రచారం ఐబొమ్మ వెబ్సైట్ నిర్వాహకుడు రవికి పోలీసులు ఉద్యోగం ఆఫర్ చేశారంటూ వస్తున్న వార్తలను సైబర్ క్రైమ్ పోలీసులు ఖండించారు. ఈ ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని సైబర్ క్రైమ్ డీసీపీ అరవింద్ బాబు స్పష్టం చేశారు. ఇటీవల రవిని విచారించినప్పుడు అతనికి జాబ్ ఆఫర్ చేశారని, దాన్ని అతను తిరస్కరించాడని వచ్చిన కథనాలను ఆయన కొట్టిపారేశారు. ఈ కేసు విచారణ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఎనిమిది రోజుల […] The post ఐబొమ్మ రవికి జాబ్ ఆఫర్ ఇచ్చారనే వార్తలపై సైబర్ క్రైమ్ డీసీపీ స్పందన appeared first on Visalaandhra .
ఇండిగో ఫ్లైట్ క్యాన్సిల్… టెక్కీ జంటకి వర్చువల్ రిసెప్షన్ #telugupost #indigoflight #reception
Mega Parent Teacher Meeting 3.0 Begins Across Andhra Pradesh
The Andhra Pradesh government held its ambitious Mega Parent Teacher Meeting 3.0 today across the state. More than forty five thousand government, aided, and unaided schools participated in the initiative, making it one of the largest parent engagement drives in recent years. As part of the program, Chief Minister Chandrababu Naidu and Education Minister Lokesh […] The post Mega Parent Teacher Meeting 3.0 Begins Across Andhra Pradesh appeared first on Telugu360 .
BRS |గెలిపిస్తే.. అభివృద్ధి చేసి చూపిస్తా
BRS | గెలిపిస్తే.. అభివృద్ధి చేసి చూపిస్తా BRS | నవాబుపేట, ఆంధ్రప్రభ
Is this the look of Prabhas in Spirit?
Rebelstar Prabhas is currently on a break and he is touring in Japan to promote Baahubali: The Epic. He attended the special screening of the film along with his fans and he will promote the film. Prabhas sported a lean look with long hair in Japan and the clicks are trending all over. He recently […] The post Is this the look of Prabhas in Spirit? appeared first on Telugu360 .
భారత్పై అద్భుత ప్రదర్శన.. ఐసిసి అవార్డుకు నామినేట్..
భారత్, సౌతాఫ్రికా మధ్య గత నెలలో జరిగిన టెస్ట్ సిరీస్ని సౌతాఫ్రికా క్లీన్ స్వీప్ చేసిన విషయం తెలిసిందే. రెండు టెస్టుల్లోనూ ఆల్ రౌండ్ ప్రదర్శనతో రాణించి.. 0-2 తేడాతో సిరీస్ను దక్కించుకుంది. ఈ సిరీస్లో సఫారీ బౌలర్ సైమన్ హార్మర్ అద్భుత ప్రదర్శన కనబర్చాడు. దీంతో అతను నవంబర్ నెలలో ఐసిసి ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డుకు పురుషుల విభాగంలో నామినేట్ అయ్యాడు. హార్మర్తో పాటు బంగ్లాదేశ్ స్పిన్నర్ తైజుల్ ఇస్లాం, పాకిస్థాన్ ఆల్ రౌండర్ మొహమ్మద్ నవాజ్ కూడా ఈ నామినేషన్లో ఉన్నారు. ఈ ప్రతిష్టాత్మక అవార్డు రేసులో భారత్ తరఫున ఒక్క ప్లేయర్ కూడా లేకపోవడం గమనార్హం. ఇక హార్మర్ విషయానికొస్తే.. భారత్తో జరిగిన టెస్ట్ సిరీస్లో అతడు తన స్పిన్ మాయాజాలాన్ని చూపించాడు. తన బౌలింగ్తో భారత ఆటగాళ్లను ఉక్కిరిబిక్కిరి చేశాడు. ఈ సిరీస్లో హార్మర్ మొత్తంగా 17 వికెట్లు తీశాడు. అంతకు ముందు పాకిస్థాన్తో జరిగిన సిరీస్లోనూ అతడు రాణించాడు. ఆ సిరీస్లో 13 వికెట్లు పడగొట్టాడు. ఇక ఐసిసి మంత్లీ అవార్డుల్లో మహిళల విభాగంలో భారత స్టార్ షెఫాలీ వర్మ నాయినేట్ అయింది. ఆమెతో పాటు ఈ లిస్ట్లో థాయ్లాండ్కు చెందిన ఎడమచేతి స్పిన్నర్ తిపట్చా పుత్తావోంగ్, యూఏఈ కెప్టెన్ ఇషా ఓజా కూడా ఉన్నారు.
Mahashivratri |బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధం చేయాలి
Mahashivratri | బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధం చేయాలి Mahashivratri | నంద్యాల బ్యూరో,
రెపో రేటు తగ్గింపు: మీ హోం లోన్ EMIపై దీని ప్రభావం ఏమిటి? ఉదాహరణలతో చూడండి
రెపో రేటు అంటే ఏంటి? అది తగ్గితే మన హోం లోన్ తగ్గుతుందా? వడ్డీ రేటు తగ్గినప్పుడు మనం ఈఎంఐ తగ్గించుకోవాలా? లేక రుణ వ్యవధి తగ్గించుకోవాలా? ఈ ప్రశ్నలు మనలో తలెత్తడం సహజం. భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) డిసెంబరు 5, 2025న రెపో రేటును తగ్గించింది. ఈ వార్త చాలా మందికి, ముఖ్యంగా హోం లోన్ తీసుకున్నవారికి లేదా తీసుకోబోతున్న వారికి ఒక ముఖ్యమైన విషయం. ఈ ఆర్టికల్లో, ఈ రెపో రేటు తగ్గింపు […] The post రెపో రేటు తగ్గింపు: మీ హోం లోన్ EMIపై దీని ప్రభావం ఏమిటి? ఉదాహరణలతో చూడండి appeared first on Dear Urban .
ఇరుదేశాల ద్వైపాక్షిక సంబంధాలు మైలురాయిగా నిలుస్తాయి: మోడీ
రష్యా మనకు ఎప్పట్నుంచో మిత్రదేశం అని.. భారత్ ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. రెండు దేశాల మధ్య చారిత్రక సంబంధాలు ఉన్నాయని,ఇరుదేశాల మధ్య సహకారం ఉంటుందని అన్నారు. భారత్-రష్యా మధ్య కీలక ఒప్పందాలపై సంతకాలు చేశారు. వలస విధానంపై, వైద్య, ఆరోగ్య రంగాలపై, కెమికల్స్, ఫెర్టిలైజర్స్ సరఫరాపై, సముద్ర ఆహార ఉత్పత్తులపై కార్మికులు, షిప్పింగ్ పై ఇరుదేశాలు ఒప్పందం చేసుకున్నాయి. మోడీ, రష్యా అధ్యక్షుడు పుతిన్ సంయుక్త మీడియా సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఢిల్లీలో మోడీ మాట్లాడుతూ.. భారత్, రష్యా స్నేహం.. ఎప్పటికీ శాశ్వతంగా ఉంటాయని, ఇరుదేశాల ద్వైపాక్షిక సంబంధాలు మైలురాయిగా నిలుస్తాయని తెలియజేశారు. ఇరు దేశాల మధ్య వ్యాపార సంబంధాలు పరస్పర ప్రయోజనం కలిగిస్తున్నాయని, భారత్ వాణిజ్యానికి రష్యా అండగా నిలుస్తోందని అన్నారు. ఇరు దేశాల ఆర్థిక సంబంధాలు కొత్త శిఖరాలకు చేరుతాయని, యూరియా ఉత్పత్తికి రష్యా సాయం చేస్తోందని మోడీ పేర్కొన్నారు. ఆర్థిక ప్రణాళికపై 2030 వరకు ఇరుదేశాల మధ్య ఒప్పందం చేసుకున్నామని, ఎఫ్ టిఎ అంకానికి ఇరుదేశాలు కలిసి పనిచేస్తున్నాయని మోడీ స్పష్టం చేశారు. భారత్, రష్యా స్నేహసంబంధాలకు చారిత్రక నేపథ్యం ఉందని రష్యా అధ్యక్షుడు పుతిన్ తెలిపారు. మోడీతో నిర్మాణాత్మక చర్చలు జరిగాయని అన్నారు. భారత్ తో కీలక ఒప్పందాలపై సంతకాలు జరిగాయని, ఒప్పందంలో వాణిజ్యం, సాంకేతికత కీలక ప్రాధాన్యాలు ఉన్నాయని తెలియజేశారు. ప్రపంచ సమస్యలపై అభిప్రాయాలు పంచుకున్నామని, భారత్, రష్యా రవాణా అనుసంధానం పెంచడం తమ లక్ష్యమని అన్నారు. అంతర్జాతీయ ఉత్తర, దక్షిణ రవాణా కారిడార్ ఏర్పాటు చేస్తామని పుతిన్ పేర్కొన్నారు. భారత్ ఆతిథ్యం ఎంతో సంతోషాన్నిచ్చిందని, అనేక అంశాల్లో ఇరుదేశాల మధ్య అవగాహన కుదిరిందని అన్నారు. విభిన్న అంశాలపై పరస్పరం అభిప్రాయాలు పంచుకున్నామని, భారత్- రష్యా మధ్య 64 బిలియన్ డాలర్ల వ్యాపారం జరుగుతుందని చెప్పారు. ఆయిల్ సహా అన్ని రంగాల్లో సహకారం అందిస్తామని, ఉమ్మడి ప్రాజెక్టులు, సాంకేతిక అంశాల్లో పరస్పర సహకారం ఉంటుందని అన్నారు. 2030 నాటికి 100 బిలియన్ డాలర్ల వ్యాపారం లక్ష్యమని, వైద్య, ఆరోగ్య రంగాల్లో కలిసి పనిచేస్తామని తెలియజేశారు. మేకిన్ ఇండియాకు తమ మద్దతు అని..వచ్చే ఏడాది భారత్ అధ్యక్షతన బ్రిక్స్ సమావేశం జరుగుతుందని పుతిన్ స్పష్టం చేశారు.
BJLP |ఎమ్మెల్యే సమక్షంలో బీజేపీలో చేరిక
BJLP | ఎమ్మెల్యే సమక్షంలో బీజేపీలో చేరిక BJLP | సోన్, ఆంధ్రప్రభ
65 lakh people |చదువుతోనే విజ్ఞానం
65 lakh people | చదువుతోనే విజ్ఞానం 65 lakh people |
Breaking : తీన్మార్ మల్లన్న అరెస్ట్
Breaking : తీన్మార్ మల్లన్న అరెస్ట్ Breaking : హైదరాబాద్, ఆంధ్రప్రభ :
Andhra Prabha Smart Edition|శాంతికే సపోర్టు/ఎగరని ఇండిగో/అధిక జనాభాతోనే
ఆంధ్రప్రభ స్మార్ట్ ఎడిషన్ 05-12-2025, 4.00PM భారత్, రష్యా దోస్తానా.. శాంతికే సపోర్టు
Why Nageshwar Rao’s Attacks on PM Modi Keep Missing the Mark
Former IPS officer M. Nageshwar Rao has once again ignited controversy with a series of posts accusing Prime Minister Narendra Modi and the BJP government of corruption. His statements sound dramatic and are backed by eye-catching graphics, but when examined closely, the claims fall apart. What emerges instead is a pattern of selective arguments and […] The post Why Nageshwar Rao’s Attacks on PM Modi Keep Missing the Mark appeared first on Telugu360 .
శంషాబాద్ ఎయిర్ పోర్టుకు బాంబు బెదిరింపు మెయిల్ | Bomb Threat Mail to Shamshabad Airport #telugupost
Market |రూ. 22 లక్షల విలువైన విత్తనాలు సీజ్
Market | రూ. 22 లక్షల విలువైన విత్తనాలు సీజ్ Market |
Minister |విద్యార్థుల నైపుణ్యాలను పెంపొందించాలి
Minister | విద్యార్థుల నైపుణ్యాలను పెంపొందించాలి Minister | టెక్కలి(శ్రీకాకుళం), ఆంధ్రప్రభ :
Observation |నామినేషన్ కేంద్రాన్ని పరిశీలించిన సబ్ కలెక్టర్
Observation | నామినేషన్ కేంద్రాన్ని పరిశీలించిన సబ్ కలెక్టర్ Observation | కమ్మర్
Bodhan |సర్పంచ్ అభ్యర్థులను గెలిపించుకోవాలి..
Bodhan | సర్పంచ్ అభ్యర్థులను గెలిపించుకోవాలి.. Bodhan | బోధన్ , ఆంధ్రప్రభ
village people |సేవే మార్గం.. అభివృద్ధి లక్ష్యం
village people | సేవే మార్గం.. అభివృద్ధి లక్ష్యం village people |
Dhanush’s Film makes it Big in Bollywood
Most of the Bollywood Superstars are struggling to deliver a decent film from the past few years. But Dhanush has come up with a romantic entertainer Tere Ishk Mein and the film has ended its first week on a banger note. Tere Ishk Mein surpassed several biggies and minted big money. The film also remained […] The post Dhanush’s Film makes it Big in Bollywood appeared first on Telugu360 .
Issues |సర్పంచ్ అభ్యర్థులను గెలిపించుకోవాలి
Issues | సర్పంచ్ అభ్యర్థులను గెలిపించుకోవాలి Issues | బోధన్, ఆంధ్రప్రభ :
Midday Meals |పిల్లలతో కలిసి కలెక్టరమ్మ భోజనం
Midday Meals | పిల్లలతో కలిసి కలెక్టరమ్మ భోజనం Midday Meals |
Bus Stand |తోపుడు బండ్లపై దూసుకెళ్లిన కారు
Bus Stand | తోపుడు బండ్లపై దూసుకెళ్లిన కారు Bus Stand |
Karthi’s Film lands into Legal Trouble
Nandamuri Balakrishna’s recent film Akhanda 2 has hit a roadblock before the release and it is pushed. The discussions are going on for now. Now, Karthi’s upcoming movie Vaa Vaathiyaar which is scheduled for December 12th release is now facing legal hurdles. A case has been filed in the Madras High Court against the film’s […] The post Karthi’s Film lands into Legal Trouble appeared first on Telugu360 .
Dandepalli election |అవకాశం ఇవ్వండి.. అభివృద్ధి చేస్తా!
Dandepalli election | అవకాశం ఇవ్వండి.. అభివృద్ధి చేస్తా! Dandepalli election |
Gopuja |గోరంట్లలో గోశాల ప్రారంభం
Gopuja | గోరంట్లలో గోశాల ప్రారంభం Gopuja | శ్రీ సత్యసాయి బ్యూరో,
Nomination |మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి హౌస్ అరెస్టు :
Nomination | మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి హౌస్ అరెస్టు :
హైదరాబాద్ వచ్చే విమానానికి బాంబు బెదిరింపు
హైదరాబాద్కు వచ్చే విమానాలకు వరుసగా బాంబు బెదిరింపులు రావడం భయాందోళనకు గురి చేస్తోంది. తాజాగా దుబాయ్ నుంచి హైదరాబాద్ వస్తున్న ఎమిరేట్స్ విమానానికి బాంబు బెదిరింపు వచ్చింది. దీంతో విమానాన్ని సురక్షితంగా ల్యాండ్ చేశారు. ఇకె526 విమానం దుబాయ్ నుంచి హైదరాబాద్కు వస్తోంది. ఈ క్రమంలో విమానాన్ని పేల్చేస్తామంటూ రాజీవ్ గాంధీ విమానాశ్రయానికి చెందిన ఎటిఎస్కు ఇ-మెయిల్ వచ్చింది. దీంతో వెంటనే అప్రమత్తమై విమానాన్ని సురక్షితంగా ల్యాండ్ యేశారు. ప్రయాణికులను సురక్షిత ప్రదేశానికి తరలించారు. అనంతరం విమానరంలో క్షణంగా తనిఖీలు చేపట్టారు. ఎలాంటి అనుమానస్పద వస్తువులు లభించకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. గురువారం కూడా హైదరాబాద్కి మదీనా నుంచి వస్తున్న విమానంలో బాంబు బెదిరింపు వచ్చిన విషయం తెలిసిందే.
కడుపులో కత్తెర పెట్టి కుట్లేశారు
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పల్నాడు జిల్లా నరసరావుపేటలో దారుణం వెలుగులోకి వచ్చింది. ఆపరేషన్ చేసిన సర్జికల్ బ్లేడ్ ను కడుపు పెట్టి కుట్లు వేశారు. రమాదేవి అనే మహిళ కడుపునొప్పితో ఆస్పత్రిలో చేరారు. ఆపరేషన్ చేసిన అనంతరం కడుపులో వైద్యులు బ్లేడు వదిలేశారు. తీవ్ర కడుపునొప్పితో మళ్లీ స్కానింగ్ చేయడంతో తొడ కండరాల్లో బ్లేడు ఉన్నట్టు గుర్తించారు. వైద్యుల నిర్లక్ష్యంపై మహిళ కుటుంబసభ్యుల ఆగ్రహం వ్యక్తం చేశారు. న్యాయం చేయాలని ఆస్పత్రి ఎదుట బంధువులు ఆందోళన చేపట్టారు.
Chandrababu : చంద్రబాబు పార్టీని పూర్తిగా వదిలేసినట్లుందిగా?
తెలుగుదేశం పార్టీ జాతీయ పార్టీ అని అంటున్నారు. పార్టీ జాతీయ అధ్యక్షుడిగా చంద్రబాబు నాయుడు, జాతీయ ప్రధాన కార్యదర్శిగా నారా లోకేశ్ ఉన్నారు
BJP | చర్యలు తీసుకోవాలి BJP | నారాయణపేట ప్రతినిధి, ఆంధ్రప్రభ :
GAME |పరిశీలకునిగా తోట సురేష్ నియామకం
GAME | పరిశీలకునిగా తోట సురేష్ నియామకం GAME | నర్సింహులపేట, ఆంధ్రప్రభ
CC Roads |గెలిచిన వెంటనే వాగ్దానాలు నెరవేరుస్తా..
CC Roads | గెలిచిన వెంటనే వాగ్దానాలు నెరవేరుస్తా.. CC Roads |
STATE |మంత్రి సహకారంతో అభివృద్ధి
STATE | మంత్రి సహకారంతో అభివృద్ధి STATE | రామగిరి, ఆంధ్రప్రభ :
MLA |సేవే మార్గం.. అభివృద్ధి లక్ష్యంగా..
MLA | సేవే మార్గం.. అభివృద్ధి లక్ష్యంగా.. MLA | కాల్వ శ్రీరాంపూర్,
TDP |అగ్నిమాపక భవనం నిర్మాణం 40 ఏళ్ల కల
TDP | అగ్నిమాపక భవనం నిర్మాణం 40 ఏళ్ల కల TDP |
Revanth Reddy |బీజేపీ నాయకుల నిరసన
Revanth Reddy | బీజేపీ నాయకుల నిరసన Revanth Reddy | నర్సంపేట
Panchayat |గ్రామాభివృద్ధే లక్ష్యం
Panchayat | గ్రామాభివృద్ధే లక్ష్యం Panchayat | తాడ్వాయి, ఆంధ్రప్రభ : కామరం
Breaking : వెనక్కు తగ్గిన డీజీసీఏ .. విమాన ప్రయాణాలకు రిలీఫ్
ఇండిగో విమాన సర్వీసులు రద్దుతో డీజీసీఏ దిగి వచ్చింది
జాతీయ విద్యా విధానంలో స్కిల్ బేస్డ్ లెర్నింగ్ ఉండాలి : పవన్
అమరావతి: విద్యార్థులకు ఉపాధి కల్పించేలా నైపుణ్యాలు అందించాలని ఎపి డిప్యూటీ సిఎం పవన్ కల్యాణ్ తెలిపారు. మెగా పిటిఎం సమావేశాలు నిర్వహించాలన్న మంత్రి లోకేష్ ఆలోచన అద్భుతమని అన్నారు. చిలకలూరి పేటలో శ్రీశారదా జెడ్పి ఉన్నత పాఠశాలలో టీచర్, పేరెంట్స్ మీటింగ్ లో పవన్ పాల్గొన్నారు. విద్యార్థులు ప్రదర్శించిన ఆత్మరక్షణ విద్యలను తిలకించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జాతీయ విద్యా విధానంలో స్కిల్ బేస్డ్ లెర్నింగ్ ఉండాలని ప్రధాని నరేంద్రమోడీకి విన్నివించానని, కూటమి నాయకులు పిల్లలకు గ్రంథాలయం సదుపాయాలు కల్పించాలని ఉన్నతాధికారులు పరిశీలించాలని పవన్ సూచించారు. పిల్లలు ఏర్పాటు చేసిన సైన్స్ ఎగ్జిబిషన్ అద్భుతంగా ఉందని అన్నారు. స్కూల్ క్రీడా మైదానం సరిపోవట్లేదని విద్యార్థులు తన దృష్టికి తెచ్చారని తెలియజేశారు. మెగా పిటిఎం సమావేశానికి తమ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని, శ్రీశారదా జెడ్పి ఉన్నత పాఠశాలలో గ్రంథాలయం ఏర్పాటు చేస్తానని పేర్కొన్నారు. పిల్లల ఆలోచనలు మెరుగుపరిచేందుకు గ్రంథాలయం ఎంతో అవసరమని, ప్రభుత్వ పాఠశాలల్లో గ్రంథాలయాల ఏర్పాటుకు జనసేన నేతలు కృషి చేయాలని పవన్ ఆదేశించారు.
Pawan Kalyan : పవన్ ప్లాన్ మార్చినట్లుందిగా?
జనసేన అధినేత పవన్ కల్యాణ్ వచ్చే ఎన్నికలకు ఇప్పటి నుంచే పార్టీ శ్రేణులను సిద్ధం చేస్తున్నట్లు కనిపిస్తుంది.
Development |అభివృద్ధి చేసి చూపిస్తా..
Development | అభివృద్ధి చేసి చూపిస్తా.. Development | నెల్లికుదురు, ఆంధ్రప్రభ :
CRIME | ఏమైందో..? ఏమో..? CRIME | విజయనగరం క్రైమ్, ఆంధ్రప్రభ :
మోడల్ స్కూల్ లో ముఖ్యమంత్రి చంద్రబాబు
శ్రీకాకుళం జిల్లాలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటిస్తున్నారు
Rs. 4 crores |కారులో పట్టుబడ్డ రూ.4కోట్ల నగదు..
Rs. 4 crores | కారులో పట్టుబడ్డ రూ.4కోట్ల నగదు.. Rs. 4
Collector |అమ్మలా… అక్కున చేర్చుకొని..
Collector | అమ్మలా… అక్కున చేర్చుకొని.. Collector | గుంటూరు కలెక్టరేట్, ఆంధ్రప్రభ:
SMR | ఘనంగా మెగా పేరెంట్స్ డే SMR | ఏలూరు ఎడ్యుకేషన్
Hyderabad House : నరేంద్ర మోదీ, పుతిన్ భేటీ.. హైదరాబాద్ హౌస్ లోనే ఎందుకు?
ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్లో ప్రధాని నరేంద్ర మోదీ, రష్యా అధ్యక్షుడు పుతిన్ భేటీ అయ్యారు.
Bapatla |ప్రజలకు మెరుగైన వైద్యమే లక్ష్యం
Bapatla | ప్రజలకు మెరుగైన వైద్యమే లక్ష్యం Bapatla | బాపట్ల కలెక్టరేట్,
IndiGo Airlines |శంషాబాద్ ఎయిర్ పోర్టులో తీవ్ర ఉద్రిక్తత
IndiGo Airlines | శంషాబాద్ ఎయిర్ పోర్టులో తీవ్ర ఉద్రిక్తత IndiGo Airlines

24 C