SENSEX
NIFTY
GOLD
USD/INR

Weather

30    C
... ...View News by News Source

తుడా చైర్మన్‌ను కలిసిన మంత్రి

తుడా చైర్మన్‌ను కలిసిన మంత్రి అభివృద్ధి, రాజకీయ పరిణామాలపై చ‌ర్చ‌ తిరుపతి తుడా,

ప్రభ న్యూస్ 3 Nov 2025 2:28 pm

కాంగ్రెస్ పార్టీలో చేరిన నాయ‌కులు

కాంగ్రెస్ పార్టీలో చేరిన నాయ‌కులు హైద‌రాబాద్‌, ఆంధ్ర‌ప్ర‌భ : జూబ్లీహిల్స్(Jubilee Hills) నియోజకవర్గం

ప్రభ న్యూస్ 3 Nov 2025 2:27 pm

స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి కేంద్ర మంత్రి ఆదేశం

స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి కేంద్ర మంత్రి ఆదేశం కోటబొమ్మాళి, ఆంధ్రప్రభ : జిల్లాలోని కోటబొమ్మాళి

ప్రభ న్యూస్ 3 Nov 2025 2:19 pm

జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు

జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు బిచ్కుంద, ఆంధ్రప్రభ : ప్రతి గింజను ప్రభుత్వమే

ప్రభ న్యూస్ 3 Nov 2025 2:03 pm

ఎస్‌ఎల్‌బిసి టన్నెల్ సర్వే పరిశీలనకు బయలు దేరిన సిఎం, మంత్రులు

హైదరాబాద్: ఎస్‌ఎల్‌బిసి టన్నెల్ సర్వే పరిశీలనకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు బయలుదేరారు. ఎస్‌ఎల్‌బిసి టన్నెల్ పనులను చేపట్టేందుకు అత్యంత కీలకమైన ఏరియల్ ఎలక్ట్రోమాగ్నటిక్ సర్వే ఈరోజు నుంచి ప్రారంభమవుతుంది. తొలిరోజు సర్వేను స్వయంగా పరిశీలించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బేగంపేట్ నుంచి హెలికాప్టర్ లో బయలుదేరారు.సిఎం వెంట మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉన్నారు.ముందుగా నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట మండలం మన్నెవారిపల్లికి చేరుకుంటారు. అక్కడ హెలీ మాగ్నేటిక్ సర్వే కు సిద్ధంగా ఉన్న సర్వే హెలికాప్టర్ ను.. అందులో ఉన్న అధునాతన పరికరాలను ముఖ్యమంత్రి, మంత్రులు పరిశీలిస్తారు.  అక్కడే ముఖ్యమంత్రి జెండా ఊపి సర్వే హెలికాప్టర్ టేకాఫ్ సిగ్నల్ ఇస్తారు. మన్నెవారి పల్లె సమీపంలో ఎస్‌ఎల్‌బిసి అవుట్ లెట్ వైపు నుంచి ఈ సర్వే ప్రారంభమవుతుంది. ముఖ్యమంత్రి మంత్రులున్న హెలికాప్టర్ కూడా సర్వే హెలికాప్టర్ తో పాటు బయల్దేరి సమాంతరంగా కొన్ని కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది. ఏరియల్ వ్యూ నుంచే సర్వే చేస్తున్న విధానాన్ని ముఖ్యమంత్రి పరిశీలిస్తారు. ఎన్‌జిఆర్ఐ ఆధ్వర్యంలో ఈ హెలిబోర్న్ మాగ్నెటిక్ సర్వే జరుగుతుంది. హెలికాప్టర్ కు అమర్చిన స్పెషల్ ట్రాన్స్‌మీటర్‌తో ఈ సర్వే చేపడుతారు. భూమిలో 1000 మీటర్ల లోతు వరకు జియోలాజికల్ డేటా ను సేకరిస్తారు. భూమి లోపల ఉండే షీర్‌జోన్‌లు, నీటి ప్రవాహాలు గుర్తించేందుకు ఇది హైటెక్ సర్వే పద్ధతి.

మన తెలంగాణ 3 Nov 2025 1:58 pm

ధైర్యం చెప్పిన మంత్రి శ్రీ‌ధ‌ర్ బాబు..

ధైర్యం చెప్పిన మంత్రి శ్రీ‌ధ‌ర్ బాబు.. మంథని, ఆంధ్ర‌ప్ర‌భ : మంథని పట్టణంలోని

ప్రభ న్యూస్ 3 Nov 2025 1:57 pm

గోవింద నామ స్మరణతో మార్మోగిన నింబాచలం

గోవింద నామ స్మరణతో మార్మోగిన నింబాచలం భీమ్‌గల్ టౌన్, ఆంధ్రప్రభ : ప్రతి

ప్రభ న్యూస్ 3 Nov 2025 1:45 pm

అణుపరీక్షలు చేస్తున్న దేశాలు ఆ విషంపై నోరు విప్పట్లేదు : ట్రంప్

వాషింగ్టన్: చాలా దేశాలు చురుగ్గా అణ్వాయుధాలు పరీక్షిస్తున్నాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. పాకిస్థాన్ కూడా అణ్వాయుధాలను పరీక్షిస్తుందని అన్నారు. అణుపరీక్షలపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రపంచంలోని ఇతర దేశాల కంటే యుఎస్ ఎక్కువ అణ్వాయుధాలు కలిగి ఉందని కొనియాడారు. ఈ మేరకు ట్రంప్ ట్రూత్ సోషల్ పోస్టు పెట్టారు. రష్యా, చైనా, ఉత్తర కొరియా, పాక్ అణుపరీక్షలు చేస్తున్నాయని, అణుపరీక్షలు చేస్తున్న దేశాలు ఆ విషంపై నోరు విప్పట్లేదు అని విమర్శించారు. తాము అలా కాదు.. ఏదైనా బహిరంగంగాను చేస్తాం అని డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు.   

మన తెలంగాణ 3 Nov 2025 1:45 pm

చేవెళ్ల బస్సు ప్రమాదం.. మృతుల వివరాలు ఇవే..

చేవెళ్ల బస్సు ప్రమాదంలో మృతిచెందిన మృతుల వివరాలను అధికారులు వెల్లడించారు. మీర్జాగూడ బస్సు ప్రమాదంలో ఇప్పటివరకు 19 మంది మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. మృతుల్లో పది మంది మహిళలు, 8 పురుషులు, ఒక చిన్నారి ఉన్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు మృతుల వివరాలను.. అధికారులు ప్రకటించారు.. మృతుల వివరాలు.. దస్తగిరి బాబా, ( బస్సు డ్రైవర్ ) తారిబాయ్ (45), దన్నారమ్ తండా కల్పన (45), బోరబండ బచ్చన్ నాగమణి (55), భానూరు ఏమావత్ తాలీబామ్, […] The post చేవెళ్ల బస్సు ప్రమాదం.. మృతుల వివరాలు ఇవే.. appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 3 Nov 2025 1:40 pm

హైకోర్టులో విచారణ వాయిదా

హైకోర్టులో విచారణ వాయిదా ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : తెలంగాణ (Telangana) లో

ప్రభ న్యూస్ 3 Nov 2025 1:37 pm

అండ‌గా ఉంటామ‌ని భ‌రోసా..

అండ‌గా ఉంటామ‌ని భ‌రోసా.. సంగారెడ్డి ప్రతినిధి, ఆంధ్రప్రభ : సంగారెడ్డి జిల్లా ఇస్మాయిల్

ప్రభ న్యూస్ 3 Nov 2025 1:35 pm

Amol Majumdar : ఏమిచ్చి రుణం తీర్చుకోము.. దేశం మీ ముందు మోకరిల్లడం తప్ప

మహిళల భారత జట్టు వరల్డ్ ఛాంపియన్ గా నిలవడానికి ప్రధాన పాత్ర పోషించిన అమోల్ మజుందార్ పై దేశ వ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి

తెలుగు పోస్ట్ 3 Nov 2025 1:31 pm

మృతుల కుటుంబాలకు రూ. ఏడు లక్షల ఎక్స్ గ్రేషియా

మృతుల కుటుంబాలకు రూ. ఏడు లక్షల ఎక్స్ గ్రేషియా మంత్రి పొన్నం ప్రభాకర్

ప్రభ న్యూస్ 3 Nov 2025 1:27 pm

Brookfield’s ₹7,500 Crore Push Powers Andhra Pradesh’s Green Future

Andhra Pradesh’s renewable energy ambitions received a major boost as the Rural Electrification Corporation (REC) approved ₹7,500 crore in funding for Brookfield’s 1,040 MW hybrid renewable project in Kurnool. Combining 640 MW of wind and 400 MW of solar power, the ₹9,910 crore project marks the largest REC sanction ever for a private venture in […] The post Brookfield’s ₹7,500 Crore Push Powers Andhra Pradesh’s Green Future appeared first on Telugu360 .

తెలుగు 360 3 Nov 2025 1:22 pm

కాపాడిన మత్స్యకారులు

కాపాడిన మత్స్యకారులు అవనిగడ్డ – ఆంధ్రప్రభ : కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గం

ప్రభ న్యూస్ 3 Nov 2025 1:20 pm

గురుభక్తి చాటుకున్న హర్మన్‌ప్రీత్.. నెటిజన్లు ఫిదా

భారత మహిళ క్రికెట్ జట్టు చరిత్ర సృష్టించింది. ఆదివారం జరిగిన ఐసిసి మహిళా వన్డే ప్రపంచకప్ ఫైనల్‌లో దక్షిణాఫ్రికాను 52 పరుగుల తేడాతో ఓడించి తొలిసారి ప్రపంచకప్‌ను ముద్దాడింది. భారత్ ప్రపంచకప్‌ను సొంతం చేసుకోవడంతో దేశవ్యాప్తంగా సంబరాలు మిన్నంటాయి. మైదానంలో అభిమానుల కేరింతలు మారుమోగిపోయాయి. జట్టులోని ప్రతీ సభ్యురాలు భావోద్వేగానికి గురయ్యారు. అయితే ఇన్ని సన్నివేశాల ఓ దృశ్యం అందరి దృష్టిని ఆకర్షించింది. అదే కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ ఆమె గురువు అమోల్ ముజుందార్‌కు పాదాభివందనం చేయడం. తన ఈ స్థాయిలో ఉండేందుకు ఓ కారణమైన గురువు అమోల్‌కు హర్మన్ పాదాభివందనం చేస్తున్న దృశ్యాన్ని ఫోటోగ్రాఫర్ క్లిక్‌మనిపించాడు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది. హర్మన్ గురుభక్తికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఇక భారత్ కప్‌ గెలవడంపై అమోల్ ముజుందార్ హర్షం వ్యక్తం చేశారు. మహిళ జట్టు ప్రతి భారతీయుడూ గర్వపడేలా చేసిందని అన్నారు. మహిళ క్రికెట్‌కి ఇది సువర్ణాధ్యాయమని వర్ణించారు. రెండేళ్ల కిందట భారత జట్టు బౌలింగ్‌ కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత చాలా ఓటములు చవి చూశామని.. వాటి నుంచి పాఠాలు నేర్చుకొని ఇప్పుడు ఈ స్థాయికి చేరుకున్నామని తెలిపారు.

మన తెలంగాణ 3 Nov 2025 1:19 pm

చేవెళ్ల బస్సు ప్రమాదంపై కేసు నమోదు ..

చేవెళ్ల బస్సు ప్రమాదంపై కేసు నమోదు .. ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ :

ప్రభ న్యూస్ 3 Nov 2025 1:17 pm

ప‌ట్టించుకోని అధికారులు..

ప‌ట్టించుకోని అధికారులు.. జైనూర్/ ఉట్నూర్, ఆంధ్రప్రభ : రోడ్ల అభివృద్ధికి ప్రతి ఏడాది

ప్రభ న్యూస్ 3 Nov 2025 1:16 pm

డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు.. చైనాకు మేం కూడా ముప్పే..

చైనాతో వాణిజ్య సంబంధాలను మెరుగుపరచాలని పిలుపునిచ్చిన కొద్ది రోజులకే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.చైనాకు అమెరికా కూడా ఒక ముప్పుగా మారిందని ఆయన అంగీకరించారు.రెండు దేశాల మధ్య తీవ్రమైన పోటీ కొనసాగుతోందని, ఒకరినొకరు నిరంతరం గమనిస్తూనే ఉన్నారని ట్రంప్ తెలిపారు.ముఖ్యంగా చైనా అమెరికా పవర్ గ్రిడ్‌లు, నీటి సరఫరా వ్యవస్థల్లోకి చొరబడి, మేధో సంపత్తిని దొంగిలిస్తోందన్న అమెరికా ఇంటెలిజెన్స్ సంస్థల ఆరోపణల మధ్య ట్రంప్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఇరు దేశాలు […] The post డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు.. చైనాకు మేం కూడా ముప్పే.. appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 3 Nov 2025 1:14 pm

మహిళా జట్టులో కడప అమ్మాయి ఘనత తెలుసా?

భారత మహిళ క్రికెట్ జట్టులో కడప అమ్మాయి శ్రీచరణి భారత్ కు విజయాన్ని అందించడంలో కీలక భూమిక పోషించింది.

తెలుగు పోస్ట్ 3 Nov 2025 1:12 pm

జాతికి గర్వకారణం- ప్రపంచకప్​ గెలిచిన భారత మహిళల జట్టుపై ప్రధాని మోదీ ప్రశంసల వర్షం

భారత మహిళల క్రికెట్ చరిత్రలో అపూర్వ ఘనత నమోదైంది. ఐసీసీ మహిళల క్రికెట్ ప్రపంచకప్ 2025 ఫైనల్లో టీమిండియా అద్భుత విజయాన్ని సాధించింది. ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో జరిగిన ఫైనల్లో దక్షిణాఫ్రికాపై 52 పరుగుల తేడాతో గెలుపొందిన భారత మహిళల జట్టు, తొలిసారిగా ప్రపంచకప్ ట్రోఫీని ముద్దాడింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 298 పరుగులు రాబట్టగా, లక్ష్య ఛేదనలో దక్షిణాఫ్రికా జట్టు 246 పరుగులకే […] The post జాతికి గర్వకారణం- ప్రపంచకప్​ గెలిచిన భారత మహిళల జట్టుపై ప్రధాని మోదీ ప్రశంసల వర్షం appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 3 Nov 2025 1:07 pm

వెంట‌నే విడుద‌ల చేయాల‌ని డిమాండ్‌..

వెంట‌నే విడుద‌ల చేయాల‌ని డిమాండ్‌.. మిర్యాలగూడ, ఆంధ్రప్రభ : మిర్యాలగూడ(Miryalaguda) పట్టణంలోని ఎమ్మెల్యే

ప్రభ న్యూస్ 3 Nov 2025 1:04 pm

ప‌ద‌వులు ముఖ్యం కాదు..

ప‌ద‌వులు ముఖ్యం కాదు.. ( ఆంధ్రప్రభ – కృష్ణా ప్రతినిధి) : మాజీ

ప్రభ న్యూస్ 3 Nov 2025 1:03 pm

కళ్లాల్లోనే వరి ధాన్యం…..

కళ్లాల్లోనే వరి ధాన్యం….. బిక్కనూర్, ఆంధ్రప్రభ : కామారెడ్డి జిల్లా(Kamareddy District) బిక్కనూరు

ప్రభ న్యూస్ 3 Nov 2025 12:58 pm

ఇది చరిత్రాత్మక క్షణం.. భారత మహిళా జట్టుపై కోచ్ అమోల్ భావోద్వేగం!

భారత మహిళల క్రికెట్ చరిత్రలో ఒక సువర్ణాధ్యాయం లిఖించబడింది.కోట్లాది అభిమానుల కలను సాకారం చేస్తూ టీమిండియా తొలిసారిగా ఐసీసీ మహిళల క్రికెట్‌ ప్రపంచకప్‌ను కైవసం చేసుకుంది.ముంబైలోని డీవై పాటిల్‌ స్టేడియం వేదికగా ఉత్కంఠభరితంగా జరిగిన ఫైనల్‌లో దక్షిణాఫ్రికాపై 52 పరుగుల తేడాతో భారత్‌ ఘన విజయం సాధించి చరిత్ర సృష్టించింది.ఈ చారిత్రక విజయానంతరం భారత మహిళల జట్టు హెడ్ కోచ్‌ అమోల్‌ ముజుందార్‌ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు.ఈ విజయం భారత క్రికెట్‌లో ఒక మలుపు బిందువుగా నిలుస్తుందని, […] The post ఇది చరిత్రాత్మక క్షణం.. భారత మహిళా జట్టుపై కోచ్ అమోల్ భావోద్వేగం! appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 3 Nov 2025 12:51 pm

Road Accident : కుడి వైపు కూర్చున్న వాళ్లే మృతులు.. బస్సు మిస్ అయిన అదృష్టవంతులు ఎందరో?

తెలంగాణలో జరిగిన బస్సు ప్రమాదంలో డ్రైవర్ వెనక వైపు కూర్చున్న వారిలో ఎక్కువ మంది మరణించారు

తెలుగు పోస్ట్ 3 Nov 2025 12:49 pm

చ‌ర్య‌లు చేప‌డ‌తామ‌ని హామీ..

చ‌ర్య‌లు చేప‌డ‌తామ‌ని హామీ.. కరీమాబాద్, ఆంధ్రప్రభ : నగరంలోని 34వ డివిజన్ శివనగర్

ప్రభ న్యూస్ 3 Nov 2025 12:46 pm

అప్పుడు కపిల్‌ దేవ్‌.. ఇప్పుడు అమన్‌జ్యోత్‌.. చరిత్రను తిరగరాసిన క్యాచ్

దక్షిణాఫ్రికా విజయానికి ఇంకా 54 బంతుల్లో 79 పరుగులు అవసరమయ్యాయి. అయితే ఆ జట్టులో ఎలాంటి ఆందోళన కనిపించలేదు. కారణం కెప్టెన్ లారా వోల్వార్ట్‌ ఇంకా క్రీజులో ఉండడమే.సెంచరీతో దూసుకెళ్తున్న ఆమెపై ప్రొటీస్ జట్టు ఆశలు నిలిచాయి. ఈ స్థితిలో 42వ ఓవర్లో దీప్తి శర్మ బౌలింగ్ చేస్తుండగా, వోల్వార్ట్‌ భారీ షాట్‌కు ప్రయత్నించింది.బంతి గాల్లోకి ఎగసి డీప్ మిడ్ వికెట్ వైపు దూసుకెళ్లింది. అక్కడ ఫీల్డింగ్ చేస్తున్న అమన్‌జ్యోత్‌ బంతిని పట్టుకునేందుకు దూసుకొచ్చింది. మొదట క్యాచ్‌ను […] The post అప్పుడు కపిల్‌ దేవ్‌.. ఇప్పుడు అమన్‌జ్యోత్‌.. చరిత్రను తిరగరాసిన క్యాచ్ appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 3 Nov 2025 12:44 pm

నాచారంలో నడిరోడ్డుపై ఓ వ్యక్తిని కత్తితో పొడిచి... హత్య

నాచారం: మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా నాచారం పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ వ్యక్తిని పొడిచి చంపారు. మల్లాపూర్ లో ఒక వ్యక్తిని గుర్తు తెలియని వ్యక్తులు కత్తి తో పొడిచి చంపారు. స్థానికుల సమాచారం నాచారం పోలీసులు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడి వయసు సుమారు 45 సంవత్సరాలు ఉంటుందని అంచనాకు వచ్చారు. నిందితులను పట్టుకుంటామని పోలీసులు వెల్లడించారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది. 

మన తెలంగాణ 3 Nov 2025 12:40 pm

Video: Producer Dheeraj Mogilineni Interview

The post Video: Producer Dheeraj Mogilineni Interview appeared first on Telugu360 .

తెలుగు 360 3 Nov 2025 12:34 pm

కుటుంబ కలహాలతో మహిళ హత్య

కుటుంబ కలహాలతో మహిళ హత్య ఖమ్మం రూరల్, ఆంధ్ర‌ప్ర‌భ : ఏదులాపురం (Yedulapuram)

ప్రభ న్యూస్ 3 Nov 2025 12:26 pm

Telangana : ఒక్కడి నిర్లక్ష్యం...ఎందరిని బలితీసుకుంది?

తెలంగాణలోని చెవెళ్ల మండలం మిర్జాగూడ సమీపంలో సోమవారం ఉదయం జరిగిన ఆర్టీసీ బస్సు ప్రమాదం కుటుంబాల్లో విషాదం నింపింది

తెలుగు పోస్ట్ 3 Nov 2025 12:25 pm

రేపు జగన్ ప‌ర్య‌ట‌న‌

రేపు జగన్ ప‌ర్య‌ట‌న‌ తుఫాను బాధితుల‌కు ప‌రామ‌ర్శ‌ ఆంధ్రప్రభ, కృష్ణా ప్రతినిధి :

ప్రభ న్యూస్ 3 Nov 2025 12:24 pm

చేవెళ్ల ప్రమాదంపై ప్రధాని దిగ్భ్రాంతి.. మృతుల కుటుంబాలకు ఎక్స్​గ్రేషియో ప్రకటన

రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో ఘోర రోడ్డు ప్రమాదం రంగారెడ్డి జిల్లాలో సోమవారం ఉదయం పెను విషాదం చోటుచేసుకుంది. చేవెళ్ల మండలం మీర్జాగూడ సమీపంలో ఆర్టీసీ బస్సు, కంకర లారీ ఢీకొన్న ఘటనలో 24 మంది ప్రయాణికులు దుర్మరణం చెందారు. ఈ ప్రమాదంలో పలువురు తీవ్రంగా గాయపడ్డారు. తాండూరు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు, కంకర లోడుతో వెళుతున్న లారీ ఎదురెదురుగా ఢీకొనడంతో ఈ ఘోర దుర్ఘటన జరిగింది.ఈ ప్రమాద ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి […] The post చేవెళ్ల ప్రమాదంపై ప్రధాని దిగ్భ్రాంతి.. మృతుల కుటుంబాలకు ఎక్స్​గ్రేషియో ప్రకటన appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 3 Nov 2025 12:19 pm

చేవెళ్ల ఘోర రోడ్డు ప్రమాదంలో 24 మంది మృతి

ఆసుపత్రికి క్షతగాత్రుల తరలింపు, ముగ్గురి పరిస్థితి విషమం బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలురంగారెడ్డి జిల్లాలో సోమవారం ఉదయం పెను విషాదం చోటుచేసుకుంది. చేవెళ్ల మండలం మీర్జాగూడ సమీపంలో తాండూరు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు, కంకర లోడుతో వెళ్తున్న లారీ ఢీకొన్నాయి. ఈ ఘోర ప్రమాదంలో 24 మంది దుర్మరణం చెందగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాండూరు […] The post చేవెళ్ల ఘోర రోడ్డు ప్రమాదంలో 24 మంది మృతి appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 3 Nov 2025 12:15 pm

మంత్రి రాజనర్సింహ తీవ్ర దిగ్భ్రాంతి

మంత్రి రాజనర్సింహ తీవ్ర దిగ్భ్రాంతి సంగారెడ్డి ప్రతినిధి : రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో

ప్రభ న్యూస్ 3 Nov 2025 12:13 pm

Re-release Records for Baahubali

Baahubali: The Epic is the combo of Baahubali: The Beginning and Baahubali: The Conclusion. The makers planned the re-release with perfection and as predicted, the film opened on a super strong note. Baahubali: The Epic emerged as the biggest grosser among the Indian re-release films till date. The film is going super strong across cities […] The post Re-release Records for Baahubali appeared first on Telugu360 .

తెలుగు 360 3 Nov 2025 12:10 pm

చేవెళ్ల రోడ్డు ప్రమాదంపై పిఎం మోడీ, సిఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి

హైదరాబాద్: చేవెళ్లలో జరిగిన రోడ్డు ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సహాయక చర్యలు చేపట్టాలని జిల్లా అధికారులకు సిఎం ఆదేశాలు జారీ చేశారు. గాయపడిన వారికి హైదరాబాద్‌లో మెరుగైన వైద్యం అందించాలని సిఎస్, డిజిపికి ఆదేశించారు. క్షతగాత్రులు వైద్యం అందించేందుకు గాంధీ, ఉస్మానియా ఆస్పత్రులలో ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని సూచించారు. మృతుల కుటుంబాలకు ప్రధాని సానుభూతి తెలియజేశారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్టు తెలిపారు. మృతుల కుటుంబాలకు రెండు లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వడంతో పాటు గాయపడిన వారికి రూ.50వేలు అందిస్తామన్నారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం మీర్జాగూడ శివారులో బస్సును టప్పిర్ ఢీకొట్టడంతో 20 మంది ప్రయాణికులు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో పలువురు గాయపడ్డారు. మృతుల కుటుంబాలకు ఐదు లక్షల రూపాయలు పరిహారం ఇస్తామని రోడ్డు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. క్షతగాత్రులు రెండు లక్షల రూపాయలు ఇస్తామని ప్రకటించారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందిస్తామన్నారు. 

మన తెలంగాణ 3 Nov 2025 12:06 pm

బాధితులకు మంత్రి పొన్నం పరామర్శ

బాధితులకు మంత్రి పొన్నం పరామర్శ (ఆంధ్రప్రభ బ్యూరో ఉమ్మడి రంగారెడ్డి, చేవెళ్ల) :

ప్రభ న్యూస్ 3 Nov 2025 12:06 pm

శైవక్షేత్రాల్లో పోటెత్తిన భక్తులు

(ఆంధ్రప్రభ – కృష్ణా ప్రతినిధి) : కృష్ణా జిల్లా వ్యాప్తంగా కార్తీక సోమవారం

ప్రభ న్యూస్ 3 Nov 2025 12:06 pm

ఆఫ్ఘన్ లో తెల్లవారుజామున పెను భూకంపం.. నిద్రలోనే పోయిన ప్రాణాలు..

పది మందికి పైగా మృతి.. 260 మందికి పైగా గాయాలు ఖుల్మ్ సమీపంలో భూకంప కేంద్రం.. రిక్టర్ స్కేలుపై 6.3 తీవ్రత నమోదుఆఫ్ఘనిస్థాన్ ను పెను భూకంపం వణికించింది. సోమవారం తెల్లవారుజామున భూకంపం సంభవించింది. మజార్ ఏ షరీఫ్ నగరంతో పాటు చుట్టుపక్కల బీభత్సం సృష్టించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.3 పాయింట్లుగా నమోదైంది. భూకంపం ధాటికి పలు ఇళ్లు నేలమట్టమయ్యాయి. ఇప్పటి వరకు పదిమందికి పైగా మరణించినట్లు అధికారులు తెలిపారు. మరో 260 మందికి […] The post ఆఫ్ఘన్ లో తెల్లవారుజామున పెను భూకంపం.. నిద్రలోనే పోయిన ప్రాణాలు.. appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 3 Nov 2025 12:03 pm

Telangana : బస్సు ప్రమాదంపై సీసీ టీవీ ఫుటేజీలో షాకింగ్ విజువల్స్

తెలంగాణలోజరిగిన ఆర్టీసీ బస్సు ప్రమాదానికి సంబంధించి సీసీటీవీ వీడియో బయటపడింది.

తెలుగు పోస్ట్ 3 Nov 2025 12:01 pm

టీమిండియా మహిళా జట్టుపై సెలబ్రిటీల ప్రశంసలు

హైదరాబాద్: మహిళా వన్డే ప్రపంచ కప్‌ను టీమిండియా కైవసం చేసుకుంది. వరల్డ్ కప్ ఫైనల్ లో దక్షిణాఫ్రికాపై టీమిండియా 52 పరుగులతో విజయం సాధించింది. మహిళా టీమిండియాను ప్రశంసిస్తూ నటులు సోషల్ మీడియాలో శుభాకాంక్షలు తెలిపారు. టీమిండియా క్రికెట్ చరిత్రలో ఇవాళ చరిత్రాత్మకమైన రోజు అని మెగాస్టార్ చిరంజీవి ప్రశంసించారు. వరల్డ్ కప్ గెలిచిన భారత మహిళ క్రికెట్ జట్టుకు అభినందనలు తెలిపారు. కలలు కనడంతో ధైర్యంగా ముందడుగు వేసి విజయం సాధించారని కొనియాడారు. మీపై నమ్మకం పెట్టుకున్న తల్లిదండ్రులు, అభిమాను విజయం ఇది అని, ఇలానే విజయాలు సాధిస్తూ ముందుకు సాగాలని చిరు ఆకాంక్షించారు. వరల్డ్ కప్ సాధించిన భారత మహిళ జట్టుకు ప్రియాంక చొప్రా, అనుష్క శర్మ, కియారా అద్వాణీ, తిప్రి డిమ్రీ శుభాకాంక్షలు తెలిపారు. అది అద్భుత విజయమని, ఇవి ఎప్పటికీ మరిచిపోలేదని క్షణాలు అని, భారత మహిళా జట్టు చరిత్ర సృష్టించిందని కియారా అద్వాణీ ప్రశంసించారు. దీప్తి శర్మ ఆల్‌రౌండ్ ప్రతిభతో పాటు షెఫాలి వర్మ ధనాదన్ బ్యాటింగ్‌తో చిరస్మరణీయం విజయంతో వరల్డ్ కప్ అందించారని, భారతీయు హృదయం ఉప్పొంగిపోతుందని దర్శకుడు రాజమౌళి ప్రశంసించారు. టీమిండియా మహిళా జట్టు వన్డే ప్రపంచ కప్ గెలవడంతో భారత్ కీర్త రెపరెపలాడుతోందని నటుడు జూనియర్ ఎన్‌టిఆర్ ప్రశంసించారు. ఎంతో ధైర్యం, ఉత్సహంగా ఈ గెలుపును సొంతం చేసుకున్నారని మెచ్చుకున్నారు. అద్భుతమైన విజయానాకి భారతీయులంతా సలాం చేస్తున్నామని ఎన్‌టిఆర్ పేర్కొన్నారు. 

మన తెలంగాణ 3 Nov 2025 11:58 am

మృతుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంటుంది: పొన్నం

హైదరాబాద్: చేవెళ్లలో జరిగిన రోడ్డు ప్రమాద ఘటనపై ఉన్నతాధికారులకు ఆదేశాలిచ్చామని పొన్నం ప్రభాకర్ తెలిపారు. మృతుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చేవెళ్ల ఘటనలో 19 మంది చనిపోయారని అన్నారు. క్షతగాత్రులకు అవసరమైన మెరుగైన చికిత్స అందిస్తున్నామని, ఉన్నతాధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి తగిన ఆదేశాలు జారీ చేశామని పొన్నం తెలియజేశారు. 72 మంది ప్రయాణికులతో బస్సు వస్తుండగా కంకర టిప్పర్ ఢీకొందని, మృతుల కుటుంబాలకు సాయం కోసం అధికారులను ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. మృతుల్లో పది మంది మహిళలు, 8 మంది పురుషులు, ఒక చిన్నారి ఉన్నారని, మృతుల కుటుంబసభ్యులకు సమాచారం అందించామని అన్నారు. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున పరిహారం, క్షతగాత్రులకు రూ. 2 లక్షల చొప్పున పరిహారం అందజేస్తామని, ఈ సమయంలో రాజకీయాలు మాట్లాడటం సరికాదు అని పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు.

మన తెలంగాణ 3 Nov 2025 11:56 am

విద్యార్థుల‌కు ఇబ్బందులు క‌లిగించొద్దు

విద్యార్థుల‌కు ఇబ్బందులు క‌లిగించొద్దు మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి కర్నూల్ రూరల్ ప్రతినిధి,

ప్రభ న్యూస్ 3 Nov 2025 11:48 am

కమ్యూనిటీ హాల్ స్లాబ్ ప‌నులు ప్రారంభం

కమ్యూనిటీ హాల్ స్లాబ్ ప‌నులు ప్రారంభం యాదవ కమ్యూనిటీ హాల్ స్లాబ్ ప‌నుల‌ను

ప్రభ న్యూస్ 3 Nov 2025 11:47 am

Telangana : ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి

తెలంగాణ లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి ముగ్గురు అక్కా చెల్లెల్లు మరణించారు.

తెలుగు పోస్ట్ 3 Nov 2025 11:41 am

ఆక్ర‌మ‌ణ‌ల‌తోనే.. పోతరాజు కుంటలో నీరు

ఆక్ర‌మ‌ణ‌ల‌తోనే.. పోతరాజు కుంటలో నీరు కలెక్టర్‌కు పూర్తి వివరాలు అందజేస్తా : ఆర్డీవో

ప్రభ న్యూస్ 3 Nov 2025 11:41 am

ఎమ్మెల్యే యాదయ్య కు నిరసన సెగ..

ఎమ్మెల్యే యాదయ్య కు నిరసన సెగ.. మీర్జాగూడ బస్సు ప్రమాదం వద్ద ఉద్రిక్తత…ప్రమాద

ప్రభ న్యూస్ 3 Nov 2025 11:35 am

Narendra Modi : తెలంగాణ రోడ్డు ప్రమాదంపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి

తెలంగాణ లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

తెలుగు పోస్ట్ 3 Nov 2025 11:30 am

Time to Awaken: The Alarming Rise of Tipper Accidents Demands Urgent Action

Ranga Reddy district was shaken by yet another tragic road accident near Chevella, where a tipper truck rammed into an RTC bus travelling from Tandur to Hyderabad. The violent impact caused gravel to spill into the bus, trapping passengers and leading to horrific casualties. As of now, the death toll has climbed to 25, with […] The post Time to Awaken: The Alarming Rise of Tipper Accidents Demands Urgent Action appeared first on Telugu360 .

తెలుగు 360 3 Nov 2025 11:23 am

జాతీయ రహదారిపై కారు ప్రమాదం..

జాతీయ రహదారిపై కారు ప్రమాదం.. బాధితులకు ఆసరాగా నిలిచిన ఎమ్మెల్యే కోట్ల కర్నూలు

ప్రభ న్యూస్ 3 Nov 2025 11:20 am

Road Accident : ప్రమాదానికి కారణమిదే.. 19 మంది మృతి.. మృతులు వీరే

తెలంగాణ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య పెరుగుతోంది

తెలుగు పోస్ట్ 3 Nov 2025 11:15 am

హాస్యంతో, మనసును హత్తుకునే భావోద్వేగాలతో..

హీరో ప్రియదర్శి రిఫ్రెషింగ్ రొమాంటిక్ కామెడీ మూవీ ‘ప్రేమంటే’తో రాబోతున్నారు. ఆనంది హీరోయిన్‌గా నటిస్తోంది. సుమ కనకాల ఒక ముఖ్యమైన పాత్ర చేస్తున్నారు. నవనీత్ శ్రీరామ్ డైరెక్టర్‌గా అరంగేట్రం చేస్తున్నారు. పుస్కూర్ రామ్ మోహన్ రావు, జాన్వీ నారంగ్ నిర్మాణంలో, శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పి బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని రానా దగ్గుబాటి స్పిరిట్ మీడియా సమర్పిస్తోంది. ఈ చిత్ర టీజర్‌ను లాంచ్ చేశారు. టీజర్‌లో కొత్త పెళ్లి జంట జీవితంలోని సరదా, ప్రేమ, గిల్లికజ్జాల మేళవింపు హిలేరియస్ గా చూపించారు. పెళ్లి తర్వాత కలల ప్రపంచంలో ఊహించిన ప్రేమకథ, వాస్తవ జీవితంలోని చిన్న చిన్న సమస్యలతో ఎలా మలుపులు తిరుగుతుందో ఆకట్టుకునేలా చూపించడం జరిగింది. ప్రియదర్శి, ఆనంది జంటగా కనిపించి, కొత్త దంపతుల జీవితంలో జరిగే సన్నివేశాలని అలరించేలా చూపించారు. సుమ కనకాల పోలీస్ హెడ్ కానిస్టేబుల్‌గా ఎంట్రీ ఇవ్వడంతో కథలో కొత్త మలుపు వస్తుంది. డైరెక్టర్ నవనీత్ శ్రీరామ్ ఈ చిత్రాన్ని హాస్యంతో, మనసుని హత్తుకునే ఎమోషన్స్ తో అద్భుతంగా చూపించారు. ప్రేమంటే అనే టైటిల్‌కు తగ్గట్లుగానే, ప్రేమలోని కలలు, వాస్తవాల మధ్య తేడాను చూపిస్తూ టీజర్ ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యింది. ప్రియదర్శి-, ఆనంది జంట మధ్య కెమిస్ట్రీ సహజంగా, చూడముచ్చటగా ఉంది.ఈ చిత్రం నవంబర్ 21న ప్రేక్షకుల ముందుకు రానుంది.

మన తెలంగాణ 3 Nov 2025 10:58 am

చేవెళ్ల ప్రమాదంలో తల్లితో పాటు ఏడాది చిన్నారి మృతి..

చేవెళ్ల ప్రమాదంలో తల్లితో పాటు ఏడాది చిన్నారి మృతి.. (ఆంధ్రప్రభ బ్యూరో ఉమ్మడి

ప్రభ న్యూస్ 3 Nov 2025 10:43 am

బాలయ్య 111వ సినిమాలో హీరోయిన్‌గా?

సీనియర్ స్టార్ బాలయ్య బాబు, దర్శకుడు గోపీచంద్ మలినేని కలయికలో సతీష్ కిలారు నిర్మిస్తున్న పీరియాడిక్ సినిమా కొత్త అప్ డేట్ వచ్చింది. సోమవారం ఈ సినిమాలో నటించబోతున్న హీరోయిన్‌ను వెల్లడిస్తామని మేకర్స్ తాజాగా అధికారికంగా ప్రకటించారు. సోమవారం మధ్యాహ్నం 12:01 గంటలకు హీరోయిన్ అప్ డేట్ రానుంది. తన రాణిని ఆమె వైభవంతో స్వాగతించడానికి యుద్ధభూమి సిద్ధంగా ఉంది. సామ్రాజ్యం.. ఆమె గంభీరమైన, శక్తివంతమైన రాకను చూస్తుంది’ అంటూ పోస్ట్ ను పెట్టారు.కాగా ఈ సినిమాలో నయనతార హీరోయిన్‌గా నటిస్తోందని పుకారు ఉంది, కానీ అధికారిక అప్ డేట్ కోసం మనం వేచి ఉండాలి. ఇక ఈ సినిమా విషయానికి వస్తే.. ఈ సినిమాలో కొంత హిస్టారికల్ బ్యాక్ డ్రాప్ వుంటుందని, బాలకృష్ణ మహరాజుగా కనిపిస్తారని టాక్. ప్రస్తుతం ఈ సినిమా బృందం, దర్శకుడు గోపీచంద్ మలినేని రాజస్థాన్‌లో కోటల రెక్కీలో వున్నారు. ఈ సినిమా గురించి గోపీచంద్ మలినేని ఎక్స్ వేదికగా ఆ మధ్య స్పందిస్తూ.. “గాడ్ ఆఫ్ మాసెస్ ఈజ్ బ్యాక్.. ఈసారి మా గర్జన మరింత గట్టిగా ఉండనుంది. బాలకృష్ణతో కలిసి మరోసారి వర్క్ చేస్తున్నందుకు ఎంతో సంతోషంగా ఉంది. ఇది చరిత్రలో నిలిచిపోయే చిత్రం కానుంది” అని తన పోస్ట్ లో పేర్కొన్నారు. నందమూరి బాలకృష్ణ నటించనున్న 111 వ ప్రాజెక్ట్ ఇది

మన తెలంగాణ 3 Nov 2025 10:42 am

‘ఆంధ్ర కింగ్ తాలూకా’ షూటింగ్ పూర్తి

ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని యూనిక్ ఎంటర్‌టైనర్ ‘ఆంధ్ర కింగ్ తాలూకా. పాన్ ఇండియా నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి మహేశ్ బాబు పి దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా సినిమా షూటింగ్ మొత్తం పూర్తి చేసుకుంది. చివరి పాట చిత్రీకరణతో సినిమా నిర్మాణ పనులు పూర్తయ్యాయి. జానీ మాస్టర్ కొరియోగ్రఫీలో హైదరాబాద్‌లోని సెట్‌లో రామ్, భాగ్యశ్రీ బోర్సేపై దీనిని చిత్రీకరించారు. ఈ సందర్భంగా హీరో రామ్ ఒక స్పెషల్ నోట్ షేర్ చేశారు. ‘షూటింగ్ పూర్తయింది. నేను గర్వపడే సినిమా... మనమందరం గర్వపడే సినిమా..! నా కెరీర్‌లో ఈ అందమైన సినిమా ఇచ్చిన మహేష్‌కి ధన్యవాదాలు. నవంబర్ 28న ఆంధ్ర కింగ్ తాలూకా మీ ముందుకు వస్తోంది’ అని పేర్కొన్నారు. ఇప్పుడు సినిమా టీమ్ మొత్తం పోస్ట్ ప్రొడక్షన్ పనులు, ఫోకస్ చేస్తోంది. కన్నడ సూపర్‌స్టార్ ఉపేంద్ర ఈ సినిమాలో సూపర్‌స్టార్‌గా కనిపించనున్నారు. రావు రమేశ్, మురళీ శర్మ, సత్య, రాహుల్ రామకృష్ణ, వీటీవీ గణేష్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.’ఆంధ్ర కింగ్ తాలూకా’ నవంబర్ 28న థియేటర్లలో విడుదల కానుంది.

మన తెలంగాణ 3 Nov 2025 10:23 am

బురదలో దిగబడిన స్కూల్ బస్సు

బురదలో దిగబడిన స్కూల్ బస్సు ఒరిగిన స్కూలు బస్సు..విద్యార్థులకు తప్పిన ప్రమాదం !

ప్రభ న్యూస్ 3 Nov 2025 10:22 am

Road Accident : తెలంగాణలో ఘోర రోడ్డు ప్రమాదం.. 24 మంది మృతి

తెలంగాణ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య 24కు చేరింది

తెలుగు పోస్ట్ 3 Nov 2025 10:15 am

రోడ్డు ప్ర‌మాదంపై స్పీక‌ర్ గ‌డ్డం ప్ర‌సాద్ దిగ్భ్రాంతి

రోడ్డు ప్ర‌మాదంపై స్పీక‌ర్ గ‌డ్డం ప్ర‌సాద్ దిగ్భ్రాంతి రంగారెడ్డి : రంగారెడ్డి జిల్లా

ప్రభ న్యూస్ 3 Nov 2025 10:13 am

Rain Alert : తెలుగు రాష్ట్రాలకు బ్యాడ్ న్యూస్... మరో అల్పపీడనం ఇక్కడే

మూడు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు వర్షాలు తప్పవని వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది

తెలుగు పోస్ట్ 3 Nov 2025 10:08 am

హైదరాబాద్ - విజయవాడ హైవేపై వర్షపు నీరు

హైదరాబాద్ - విజయవాడ జాతీయ రహదారిపై మళ్ళీ వర్షపు నీరు చేరింది

తెలుగు పోస్ట్ 3 Nov 2025 10:04 am

ఎన్నాళ్ళు నటిస్తాం

విశ్వరూపం చూపిస్తోంది మరోసారి జీవితం ముచ్చు మొకం మృత్యువంటే భయమే లేదు ఎప్పుడూ కాలమే రకరకాల రంగులు మార్చి కాటేస్తోంది ఒకప్పుడు ఇల్లు అసమ్మతి నుండి శత్రువర్గానికి, శత్రువర్గం నుండి అసమ్మతికి అకస్మాత్తుగా ప్లేటు ఫిరాయించి దాగుడు మూతల దండాకోర్ ఆట ఆడిన పుండాకోర్పోరాటమో, పొర్లాడటమో ఆటలో ఓడిందే లేదు ఎప్పుడూ ఇప్పుడు ఇల్లు హెర్క్యులస్ మోస్తున్న భూగోళమై మహా భారమనిపిస్తుంది ఇష్టంలేని భాగస్వామిని తన్ని తగలెయ్యలేక కాపురం కాటిని కలిసి తగలబెట్టలేక, అపురూపంగా కట్టిన బొమ్మరిల్లును ఆట మధ్యలో చెడిపెయ్యలేక తన్లాడుతున్న సొంతదా? కిరాయిదా? అని, తింగరి పృచ్ఛకులు కాకండి ఎవరికైనా ఇల్లంటే జీవితమే కదా.. జీవితమంటే పోరాటమే ఏ కాలమైనా ఎన్నాళ్ళు నటిస్తాంగెలిచినట్టు రాలిపోయే కాలం దగ్గరయ్యేలోపు.. అన్నీ దులుపుకోవడమే లాభసాటి యాపారం తెలివైన యవ్వారం - జ్వలిత

మన తెలంగాణ 3 Nov 2025 9:56 am

Jogi Ramesh : జోగి రమేష్ కు రిమాండ్

నకిలీ మద్యం కేసులో అరెస్టయిన మాజీ మంత్రి జోగి రమేష్ కు న్యాయస్థానం రిమాండ్ విధించింది

తెలుగు పోస్ట్ 3 Nov 2025 9:49 am

చరిత్ర చెక్కిలిపై నెత్తుటి జ్ఞాపకం

వేరు వేరు భారతీయ భాషలతో పాటు అంతర్జాతీయ సాహిత్యాన్ని తెలుగు పాఠకులకు చేరువచేస్తున్న ఛాయ, ఈసారి బెంగాలీ సాహిత్యం వేస్తోంది. భారతదేశంలోని ఈశాన్య రాష్ట్రాలలో ఒకటైన త్రిపుర చరిత్రలో 80వ దశకం ఒక నెత్తుటి జ్ఞాపకం. నాటి పరిణామాలను ప్రముఖ బెంగాలీ రచయిత సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత, సమరేశ్ మజుందార్ తన రచనల ద్వారా భవిష్యత్తు తరాలకు అందించే ప్రయత్నం చేశారు. త్రిపుర నేలపై జరిగిన సాయుధ పోరాట ప్రభావాలను నవల రూపంలో అక్షరీకరించారు. ‘ఇంత రక్తపాతం ఎందుకు? ‘పేరుతో ఆ నవలను ఆర్.వి. లక్ష్మీదేవి తెలుగులోకి అనువదించారు. త్రిపుర బ్రిటిష్ కాలంలో స్వయంప్రతిపత్తి గల రాజ్యంగా ఉండేది. త్రిపురను పాలించిన రాజులు 19వ శతాబ్దపు చివర్లో, ఆధునిక విద్యావ్యవస్థను అభివృద్ధి చేయాలనే ఆశయంతో బెంగాల్ నుండి విద్యాధికారులను, ప్రభుత్వ ఉద్యోగులను ఆహ్వానించారు. తూర్పు బెంగాల్ ప్రాంతం (ప్రస్తుతం బంగ్లాదేశ్) నుండి అధికంగా వ్యవసాయ పనికి శిక్షణ పొందిన రైతులు, కూలీలు త్రిపురకు వలస వచ్చారు. దేశ విభజన నేపథ్యంలోనూ తూర్పు బెంగాలీలు పెద్దఎత్తున వలస వచ్చారు. ఫలితంగా అరణ్య భూములు వ్యవసాయ భూములుగా మారాయి. ఈ వలసలు త్రిపురపై బలమైన ప్రభావం వేశాయి. మరోమాటలో చెప్పాలంటే ఆధునిక భారతదేశం లో విలీనమైన త్రిపుర తన చారిత్రక, సాంస్కృతిక ప్రత్యేకతలను పోగొట్టుకుంది. క్రమంగా బెంగాలీ ల ప్రాబల్యం పెరిగింది. కోర్టులు, పాఠశాలలు, కార్యాలయాల్లో బెంగాలీ మౌలిక భాషగా మారిం ది. వలసలతో భూ వినియోగం, నివాస, సాగు వంటి విషయాల్లో స్థానికులపై ఒత్తిడి పెరిగింది. అప్పటివరకు స్థానికుల చేతుల్లో ఉన్న వనరులు క్రమంగా వలసదారుల చేతుల్లోకి మారాయి. అనతికాలంలోనే త్రిపురలో షెడ్యూల్ ట్రైబ్ జనాభా భారీగా పడిపోయింది. వలసల కారణంగా ఆదివాసీయేతర జనాభా భారీగా పెరిగింది. వలసదారుల జనాభా వేగంగా పెరగడం, రాజకీయ, పరిపాల న, వాణిజ్యం, విద్య, ఉద్యోగాల్లో వారి ఆధి క్యం పెరగడంతో స్థానిక మూలవాసుల్లో అసంతృప్తి పెరిగింది. త్రిపుర ఆర్థిక వ్యవస్థ లో వ్యవసాయం కీలకమైంది. అలాంటి చోట ప్రభుత్వ భూములపై వలసదారులు స్థిరపడడంతో తమ జీవనాధారం కోల్పుతున్నామనే భావన స్థానికుల్లో పెరిగింది. వలసల వల్ల తమ జీవనాధారం దెబ్బతినడంతో పాటు, తన సంస్కృతి కూడా మాయమవుతోందనే భావన పెరిగింది. ఇందుకు అసమ అభివృద్ధి కూడా మరో కారణం. ఈ నేపథ్యంలో 1980లలో త్రిపుర మూలవాసుల ఆధ్వర్యంలో బెంగాలీ ఆధిపత్య వ్య తిరేక ఉద్యమం పెల్లుబికింది. అది క్రమంగా సాయుధ పోరాట రూపం దాల్చింది. ఫలితంగా హింస పెచ్చరిల్లింది. స్థానికులకూ, స్థానికేతరుల కూ మధ్య మొదలైన ఘర్షణ చరిత్ర చెక్కిలిపై నెత్తు టి జ్ఞాపకాన్ని మిగిల్చింది. నేటికీ ఆ ఉద్రిక్తతలు వేరువేరు రూపాల్లో కనిపిస్తూ ఉన్నాయి. నేటికీ ప్రాసంగికత గల ఈ రచనను తెలుగు పాఠకులకు అందజేస్తున్నది ప్రచ్ఛాయ. 

మన తెలంగాణ 3 Nov 2025 9:48 am

సీ ఎం రేవంత్ ఆదేశం

సీ ఎం రేవంత్ ఆదేశం బస్సు ప్రమాదంలో గాయపడిన వారందరినీ వెంటనే హైదరాబాద్​కు

ప్రభ న్యూస్ 3 Nov 2025 9:45 am

Revanth Redddy : చేవెళ్ల బస్సు ప్రమాదంపై రేవంత్ దిగ్భ్రాంతి

చేవెళ్ల బస్సు ప్రమాదంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు

తెలుగు పోస్ట్ 3 Nov 2025 9:42 am

చేవెళ్ల రోడ్డు ప్రమాదంపై పొన్నం దిగ్భ్రాంతి.... 20 మంది మృతి

చేవెళ్ల: రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఖానాపూర్- మిర్జాగూడ గేటు సమీపంలో ఆర్‌టిసి బస్సును టిప్పర్ ఢీకొట్టడంతో 20 మంది మృతి చెందారు. ఈ ప్రమాదంలో 40 మంది గాయపడడంతో ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిలో పది మంది పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. ఈ ఘటనపై రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంపై ఆర్‌టిసి ఎండి నాగిరెడ్డితో మంత్రి పొన్నం మాట్లాడారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని మంత్రి పొన్నం ఆదేశించారు. టిప్పర్ రాంగ్ రూట్‌లో వచ్చి బస్సును ఢీకొట్టడంతోనే ఈ ప్రమాదం జరిగిందని పొన్నం వెల్లడించారు. ఆర్‌టిసి అధికారులు హుటాహుటిన ఘటనా స్థలానికి వెళ్లాలని పొన్నం ఆదేశించారు. ప్రమాణికుల ఆర్తనాదాలో హృదయవిదారఖ వాతావరణం నెలకొంది. ఈ ప్రమాదంలో బస్సు ముందు భాగం పూర్తిగా ధ్వంసమైపోయింది. సమాచారం తెలుసుకున్న చేవెళ్ల సీఐ భూపాల్ శ్రీధర్ తన సిబ్బందితో హుటా హుటిన సంఘటన స్థలానికి బయలుదేరి వెళ్లారు. జెసిబి, క్రేన్ల సహాయంతో సహాయక చర్యలను చేపట్టారు. ఘటనా స్థలంలో సహాయక చర్యలు చేపడుతున్న చేవెళ్ల సిఐ భూపాల్ శ్రీధర్ కాళ్లపైకి జెసిబి వెళ్లడంతో సిఐ కూడా గాయపడ్డారు. వెంటనే సిఐని చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్యులు చికిత్స నిర్వహించారు. ఈ ఘటనతో బీజాపూర్ హైదరాబాద్ అంతర్ రాష్ట్ర రహదారిపై అటు ఇటు సుమారు ఏడు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది. సుమారు మూడు గంటల నుంచి ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. ఈ ప్రమాదం నుంచి బస్సు కండక్టర్ రాధ సురక్షితంగా బయటపడ్డారు. మృతులకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

మన తెలంగాణ 3 Nov 2025 9:41 am

ఏకాకి తత్వవేత్తకు దక్కిన పట్టాభిషేకం క్రాస్నహోర్కైకు నోబుల్ బహుమానం

అసాధారణమైనది, అచంచలమైనది, అసాధ్యమనిపించేది. ఇవే హంగేరీ సాహిత్య శిఖరం లాస్లో క్రాస్నహోర్కై సృష్టించిన కళాఖండాలను నిర్వచించే పదాలు. 2025లో ఆయనకు లభించి న నోబెల్ పురస్కారం కేవలం ఒక గౌరవం కాదు, సాహిత్య నియమాలను ఉల్లంఘిస్తూ, తనదైన మార్గాన్ని చెక్కుకున్న ఒక ఏకాకి తత్వవేత్తకు దక్కిన పట్టాభిషేకం. సంప్రదాయపు సరిహద్దుల ను ఛేదించి, మానవ ఉనికి తాలూకా లోతైన చీక టి కోణాలను ఆవిష్కరించిన ఒక తపస్వికి దక్కిన సముచిత గౌరవం. సాహితీ స్రవంతిలో నూతన ఒరవడిని సృష్టించిన లాస్లో క్రాస్నహోర్కై రచనలు కేవలం గ్రంథాలు కావు. ఆయన సాహిత్యాన్ని మిగిలిన వారి నుండి వేరు చేసే, దానికి అనిర్వచనీయమైన వైభవాన్ని అం దించే ప్రత్యేకతలు రెండు ధ్రువాల మాదిరిగా ఉన్నాయి. ఒకటి గద్య శిల్పం, మరొకటి తాత్విక దృక్పథం. అఖండ వాక్య శిల్పం-కాలగమనపు నిరంతర ప్రవాహం: క్రాస్నహోర్కై గద్యం మన తెలుగు సాహిత్యంలోని చంపకమాల వలె, ఒక నిర్దిష్టమైన లయబద్ధమైన దార్శనికతను కలిగి ఉంటుంది. సాధారణంగా రచయితలు వాక్యాన్ని పూర్తి విరామంతో ఆపి పాఠకుడికి విశ్రాంతిని ఇస్తారు. కానీ క్రాస్నహోర్కై రచనలలో వాక్యం అ ఖండమైన ప్రవాహం లాగా పేజీల కొద్దీ సాగుతుంది. ఇది కేవలం శైలి విన్యాసం కాదు. ఇది జీవిత సత్యాన్ని ప్రతిబింబిస్తుంది. మన ఆలోచనలు, ఆందోళనలు, భయాలు ఏనాటికీ ఒక ‘చుక్క’తో ఆగిపోవు అని అవి ఒక నిరంతర ఊపిరిలా సాగుతూనే ఉంటాయని తెలియజేస్తాయి. ఆ ఊపిరిని ఆయన తన వాక్యాలలో బంధించారు. ఆయన గద్యం శబ్ద తరంగం వలే పాఠకుడిని చుట్టుముడుతుంది. ఈ నిరంత ర వాక్య నిర్మాణం, ఆవేశం, నిరీక్షణ అనే భావాలను పాఠకుడికి బలంగా అనుభూతినిస్తుంది. పాఠకుడు తన ఇష్టానికి కాకుండా, రచయిత నిర్దేశించిన ఆ విపరీతమైన లయకు లొంగిపోక తప్పదు. తాత్విక సారస్యము-చీకటిలో వెలుగు రేఖ: ఆయన రచనల్లోని నేపథ్యం ప్రళయ చీకటిలో కప్పి ఉన్నప్పటికీ, దాని అంతర్లీన సందేశం చీకటిని దాటే ప్రయత్నం లాంటిది. ఆయన కథాంశాలు ముఖ్యంగా సాటాన్టాంజో వంటివి. నైతిక వ్యవస్థలు కూలిపోతున్న ఒక ప్రపంచాన్ని ఆవిష్కరిస్తాయి. ఇక్కడ ప్రళయం అనేది బాహ్య విస్ఫోటనం కాదు. అంతర్గత క్షీణత. మానవుని ఆత్మ లో, సమాజపు కట్టుబాట్లలో సంభవించే నెమ్మదై న, అనివార్యమైన విచ్ఛిన్నం. క్రాస్నహోర్కైతత్వం పరాకాష్ఠ ఇక్కడే ఉంది. దారుణమైన నిరాశ మధ్యలో కూడా సౌందర్యాన్ని ఆవిష్కరించడం. ఆయన తరువాతి రచనల్లో, జపాన్ కళ, బౌద్ధ తత్వపు ప్రభావంతో అశాశ్వతమైన లోకంలో కళా శక్తిని, ఒక నృత్యాభినయంలోని క్షణిక పరిపూర్ణతను ఆయన ఆవిష్కరించారు. మధ్య యూ రని కాఫ్కా వంటి తత్వవేత్తల అసంగత హాస్యం, బెర్న్హార్డ్ వంటివారి తీవ్ర విమర్శనాత్మక ధోరణిని స్వీకరిస్తూనే, దానికి ప్రాచ్య తత్వపు ప్రశాంతతను జోడించి, ఆయన తనకంటూ ఒక ప్రత్యేకమైన విశ్వజనీన దృక్పథాన్ని సృష్టించారు. లాస్లో క్రాస్నహోర్కై సాహిత్యం నియమాలను పాటించే వారికి కాదు. అది సత్యాన్ని శోధించే వారికి. ఆ ఒక్క అఖండ వాక్యం వెనుక, ఒక యు గం క్షీణత, ఒక ఆత్మ అలజడి, వాటి మధ్య ఎక్కడో దాగి ఉన్న కళ యొక్క దివ్యశక్తి దాగి ఉన్నాయి. అందుకే ఆయన రచనలు, ఒక నిత్య సత్యాన్ని చాటి చెప్పే మౌన విపంచిగా నిలిచాయి. - విర్గో

మన తెలంగాణ 3 Nov 2025 9:30 am

Gold Rates Today : పసిడి ప్రియులకు గుడ్ న్యూస్... నేటి ధరలు ఇలా?

ఈరోజు దేశంలో బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. వెండి ధరల్లో కూడా పెరుగుదల లేదు

తెలుగు పోస్ట్ 3 Nov 2025 9:29 am

సౌతాఫ్రికాపై భారత్-ఎ ఉత్కంఠ విజయం

బెంగళూరు: సౌతాఫ్రికాఎతో జరిగిన తొలి అనధికార టెస్టు మ్యాచ్‌లో ఇండియాఎ మూడు వికెట్ల తేడాతో ఉత్కంఠ విజయం సాధించింది. 277 పరుగుల లక్ష్యాన్ని ఇండియా ఏడు వికెట్లు కోల్పోయి చేదించింది. ఓపెనర్లు సాయి సుదర్శణ్ (12), అయుశ్ మాత్రె (6)లు జట్టుకు శుభారంభం అందించలేక పోయారు. ఈ దశలో రజత్ పటిదార్‌తో కలిసి కెప్టెన్ రిషబ్ పంత్ జట్టును లక్షం దిశగా నడిపించాడు. సమన్వయంతో బ్యాటింగ్ చేసిన పటిదార్ 87 బంతుల్లో 5 ఫోర్లతో 28 పరుగులు చేశాడు. తర్వాత వచ్చిన అయుశ్ బడోనితో కలిసి పంత్ పోరాటం కొనసాగించాడు. కీలక ఇన్నింగ్స్ ఆడిన బడోని 4 ఫోర్లతో 34 పరుగులు చేశాడు. తనుష్ కొటియన్ (23), మానవ్ సుతార్ 20 (నాటౌట్), అన్షుల్ కంబోజ్ 37 (నాటౌట్) అద్భుత బ్యాటింగ్‌తో తమవంతు సహకారం అందించారు. ఇక కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడిన పంత్ 113 బంతుల్లో 11 ఫోర్లు, 4 సిక్సర్లతో 90 పరుగులు చేశాడు. కాగా, సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 309, రెండో ఇన్నింగ్స్‌లో 199 పరుగులకు ఆలౌటైంది. భారత్ మొదటి ఇన్నింగ్స్‌లో 234 పరుగులు మాత్రమే చేసింది.

మన తెలంగాణ 3 Nov 2025 9:15 am

భారతీయ సంగీతంలో భేదాలు

కర్ణాటక సంగీతం, హిందుస్తానీ సంగీతం భారతీయ శాస్త్రీయ సంగీతంలోని రెండు ప్రధానమైన రకాలు లేదా శైలులు. ఈ రెండూ మన దేశంలోనే కాక ప్రపంచ వ్యాప్తంగా, ముఖ్యంగా అమెరికా, యూరప్ ఖండాల్లో రసికుల విశేష ఆదరణను చూరగొన్నా యి. హిందుస్తానీ సంగీతం ఉత్తర భారత దేశంలో ఉద్భవించింది. దానిమీద పర్షియన్, అఫ్గాన్, మొగల్ సంగీత సంప్రదాయాల ప్రభావం ఉంది. కర్ణాటక శైలి, ప్రాచీన వేద సంప్రదాయాన్నీ, దేవాలయాల సంప్రదాయాన్నీ పుణికి పుచ్చుకున్నది. పేరులో కర్ణాటక ఉంది కనుక, ఇది కర్ణాటక రాష్ట్రానికి సంబంధించినదని అపోహ పడేవాళ్లుంటారు కొందరు. కానీ కర్ణాటక అనే సంస్కృత శబ్దానికి దక్షిణ భారత దేశం అని అర్థం. కర్ణము అంటే చెవి కాబట్టి, చెవులకు ఇంపైనది కర్ణాటక సంగీ తం అని భావించే ప్రమాదం కూడా ఉంది. కానీ ఈ ఊహ సంబద్ధమైనది కాదు. హిందుస్తానీ సంగీతం స్వర (సుర్) ప్రధానమైనది, కర్ణాటక శైలిలోనేమో తాళం ముఖ్యం అని చెప్పవచ్చు స్థూలంగా. కానీ ఈ వాక్యాన్ని categorical comment (నిర్ద్వంద్వ వ్యాఖ్య) గా చెప్పకూడదు. స్వరం, తాళం పరస్పరం ఆశ్రితాలు అని రెండు శైలులూ ఒప్పుకుంటాయి. ఘరానాలు హిందుస్తానీ పద్ధతిలో మాత్రమే ఉన్నాయి. గ్వాలియర్ ఘరానా చాలా ప్రాచీనమైనది,16వ శతాబ్దం నాటిది. దీనిలో స్వరశుద్ధతకు, తళుకుబెళుకులు లేని రాగప్రస్తారానికి ప్రాధాన్యమిస్తారు. టప్పా అనే ఉపశాస్త్రీయ శైలి మొదట ఈ ఘరానాలో, తర్వాత బనారస్ ఘరానాలో వృద్ధి చెందింది. మైహర్ ఘరానా సంస్థాపకుడు ఉస్తాద్ అల్లావుద్దీన్ ఖాన్. ఈయన కూ తురైన విదుషి అన్నపూర్ణా దేవి గొప్ప విద్యాంసు రాలు. ఈ ఘరానా కళాకారులు ఎక్కువ వరకు వాద్యసంగీతకారులు. కిరాణా ఘరానా శ్రుతిశుద్ధికి ప్రసిద్ధమైనది. దీనికి మూలస్తంభం అనదగినవాడు ఉస్తాద్ అబ్దుల్ కరీంఖాన్. ఇతని ఠుమ్రీ గాయనాన్ని విని, సంగీతాన్ని నేర్చుకునేందుకు పండిత్ భీమ్ సేన్ జోషి చిన్నతనంలోనే ఇల్లు విడిచి పారిపోయాడు. జైపూర్- అత్రోలి ఘరానా సంస్థాపకుడు ఉస్తాద్ అల్లాదియా ఖాన్. అరుదైన, క్లిష్టమైన రాగాలకు, లయకారికి ప్రాధాన్యమిస్తారు ఈ ఘరానా వాళ్లు. పటియాలా ఘరానాను అలీ బక్ష్, ఫతే అలీఖాన్‌లు స్థాపించారు. ఉస్తాద్ బడే గులామలీ ఖాన్, రాషిద్ ఖాన్‌లు దీనిలోని ముఖ్యులు. ఉల్లాసకరమైన, అలంకృత శైలి వీరి ప్రత్యేకత. వీరు ఎక్కువగా శుద్ధ శాస్త్రీయ ప్రక్రియలైన ధ్రు పద్, ఖ్యాల్‌లు కాకుండా ఠుమ్రీలు, ఉపశాస్త్రీయ బందిష్‌లను పాడుతారు. వీరి గాయనంలోని మీండ్ (ఒక స్వరం నుండి మరొక స్వరానికి మెల్లగా జారడం) చాలా ఆకర్షణీయంగా ఉం టుంది. బనారస్ ఘరానా 18వ శతాబ్దం నాటి ది. ఇది పూరబ్ అంగ్ ఠుమ్రీకి పుట్టినిల్లు. దాద్రా, కజ్రీ, చైతీ, హోరీ మొదలైన ఉపశాస్త్రీయ శైలులు ఇక్కడ వృద్ధి చెందాయి. ఇవిగాక భేండీ బజార్ ఘరానా, ఆగ్రా ఘరానా, ఇటావా ఘ రానా మరికొన్ని ఉన్నాయి. కర్ణాటక సంగీతం లో ఘరానాలు లేకపోయినా గురుశిష్య పరంపర పద్ధతి, బాణీ పద్ధతి ఉన్నాయి. ఉదాహరణకు అరియక్కుడి, సెమ్మంగుడి, మదురై మణి అయ్యర్‌ల బాణీ పద్ధతులను వారి శిష్య ప్రశిష్యులు గానం చేస్తున్నారు. వీటిని schools of singing అంటారు. హిందుస్తానీ సంగీతంలో ప్రాతఃకాలం నుండి మళ్లీ ప్రాతఃకాలం వరకు ప్రతి 3గంటల వ్యవధి కొకటి చొప్పున సమయాన్ని 8విభాగాలుగా విభజించి, వాటికి రాగాలను కేటాయించారు. ఆ రా గాలను ఆ సమయాల్లోనే పాడాలనే నియమం ఉంది. కానీ దీనికి కొన్ని మినహాయింపులున్నా యి. ఉదాహరణకు, మల్హార్ రాగాలను వర్ష రుతువులో ఏ సమయంలోనైనా పాడవచ్చు. అదేవిధంగా దుర్గా రాగాన్ని సాధారణంగా రాత్రి వేళలోనే పాడాలి కానీ, ఉదయం వేళ పాడే దుర్గా రాగం కూడా ఒకటి ఉంది. దీన్ని ‘ప్రాతః దుర్గా’ అంటారు. అంత కఠినమైనవి కాకపోయినా, కర్ణాటక పద్ధతిలో స్థూలంగా కొన్ని నియమాలున్నాయి. ఉదాహరణకు భైరవి రాగాన్ని ఉదయం వేళ, శంకరాభరణంను రాత్రివేళ పాడాలని చెప్పేవారు మొదట్లో. కానీ కల్యాణి, భైరవి రాగాలను ఏ సమయంలోనైనా పాడవచ్చునంటారు. మొత్తం మీద ఈ శైలిలో సమయ నిబంధన అంత కఠినంగా ఉండదు. అయితే, హిందుస్తానీ సంగీతంలో కచేరీని భైరవి రాగంతో ముగించాలనే నియమం ఉంది. కర్ణాటక సంగీతంలో కృతులను ఎక్కువ వరకు త్యాగరాజ స్వామి, ముత్తుస్వామి దీక్షితర్, శ్యామశాస్త్రి, స్వాతి తిరుణాల్, పట్నం సుబ్రహ్మణియ అయ్యర్ మొదలైన ఎందరో వాగ్గేయకారు లు స్వరబద్ధం చేశారు. హిందుస్తానీ శైలిలో వా గ్గేయకారులు తక్కువ. చాలా కాలం క్రితం జానపదులు పాడుకున్న గీతాలలోని ఒకటి రెండు పంక్తులను తీసుకొని - వీటిని చీజ్‌లు అంటారు - ఎవరో సంగీతకారులు బందిష్‌లను రచించారు. వారి పేర్లు మనకు తెలియవు. కానీ, ఆధునిక శకంలో సంగీతకారులు బందిష్‌లను రచిస్తున్నా రు. ఇది కర్ణాటక సంగీతంలో కూడా అరుదుగా ఉంది. గురువుల లేదా సంగీతకారుల పేర్లను పలికేటప్పుడు హిందుస్తానీ గాయకులు తమ చెవిని లేదా చెవులను చేయితో స్పర్శిస్తారు. ఈ చర్య లిప్తకాలం పాటు మాత్రమే ఉంటుంది కనుక, ఈ సంప్రదాయం గురించి ముందుగా తెలిసినవారు తప్ప ఇతరులు దీన్ని గుర్తించలేరు. ఈ ఆచారం కర్ణాటక సంగీత పద్ధతిలో లేదు. హిందుస్తానీ సంగీతాన్ని పాడటంకన్న కర్ణాటక సంగీతాన్ని పాడటం చాలా కష్టం. ఎందుకంటే, అందులో తాళం(beat) క్లిష్టంగా ఉంటుంది. కర్ణాటక సంగీతాన్ని సరిగ్గా పాడటం వస్తే ఏ సంగీతాన్నైనా పాడవచ్చుననే వ్యాఖ్య సబబైనదే. - ఎలనాగ

మన తెలంగాణ 3 Nov 2025 9:13 am

Tirumala : నేడు తిరుమలకు వెళుతున్నారా? అయితే మీకొక గుడ్ న్యూస్

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగానే ఉంది. సోమవారం కావడంతో భక్తుల రద్దీ కొంత తక్కువగానే ఉంది

తెలుగు పోస్ట్ 3 Nov 2025 9:10 am

ఎస్టీ గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ కళ్యాణి సస్పెండ్.

ఎస్టీ గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ కళ్యాణి సస్పెండ్. ఉమ్మడి నల్లగొండ బ్యూరో, ఆంధ్రప్రభ

ప్రభ న్యూస్ 3 Nov 2025 9:10 am

నిండు గర్భిణీ.... దంపతుల ఆత్మహత్య

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విశాఖ పట్నంలో విషాదం చోటుచేసుకుంది. అక్కయ్యపాలెం సంగం ఆఫీస్ సమీపంలోని ఓ ఇంట్లో భార్యభర్తలు ఆత్మహత్య చేసుకున్నారు. భార్య ఏడు నెలల గర్భిణీగా ఉంది. గత సంవత్సరం ఇద్దరు వివాహం చేసుకున్నారు.  పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

మన తెలంగాణ 3 Nov 2025 9:06 am

Bigg Boss Telugu 9: Nagarjuna Continues Tough Schooling, Madhuri Eliminated

The latest episode of Bigg Boss Telugu 9 was a true emotional rollercoaster—packed with star glamour, harsh reality checks, a fiery “Poison Task,” and a shocking elimination. Nagarjuna continued where he left off, correcting behaviour in the house, while Rashmika’s entry brought temporary cheer before tensions escalated again. Nagarjuna’s Continued Schooling for Tanuja Nagarjuna began […] The post Bigg Boss Telugu 9: Nagarjuna Continues Tough Schooling, Madhuri Eliminated appeared first on Telugu360 .

తెలుగు 360 3 Nov 2025 8:58 am

18 మంది మృతి

18 మంది మృతి చేవెళ్ల నవంబర్ 3, ఆంధ్రప్రభ: చేవెళ్ల మండలంలో టిప్పర్

ప్రభ న్యూస్ 3 Nov 2025 8:57 am

Telangana : ప్రమాదంపై మంత్రి పొన్నం ప్రభాకర్ ఏమన్నారంటే?

తెలంగాణాలో ఆర్టీసీ బస్సు ప్రమాద ఘటనపై మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించారు.

తెలుగు పోస్ట్ 3 Nov 2025 8:56 am

Road Accident : తెలంగాణలో ఘోర రోడ్డు ప్రమాదం.. పద్దెనిమిది మంది మృతి

తెలంగాణ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో పద్దెనిమిది మంది మృతి చెందినట్లు తెలిసింది

తెలుగు పోస్ట్ 3 Nov 2025 8:40 am

Telangana : నేటి నుంచి కళాశాలల బంద్

తెలంగాణలో నేటి నుంచి ప్రయివేటు కళాశాలలు బంద్ జరుగుతుంది

తెలుగు పోస్ట్ 3 Nov 2025 8:24 am

మరింకేమైనా జరిగిందా?

మరింకేమైనా జరిగిందా? గన్నేరువరం, (ఆంధ్రప్రభ) : బైక్ అదుపు తప్పిందా మరేమైనా జరిగిందా

ప్రభ న్యూస్ 3 Nov 2025 8:24 am