లండన్లో ఇద్దరు తెలుగు యువకులు మృతి, ఐదుగురి పరిస్థితి విషమం.. ఆ కారణం వల్లే !
వినాయక నిమజ్జన కార్యక్రమం ముగించుకుని తిరిగి వస్తుండగా.. రోడ్డు ప్రమాదం చోటు చేసుకొని హైదరాబాద్ కి చెందిన ఇద్దరు యువకులు దుర్మరణం చెందారు. అలానే మరో ఐదుగురు యువకులకు తీవ్రంగా గాయలైనట్టు తెలుస్తోంది. ఈ విషాద ఘటన లండన్ లో జరగగా తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ప్రమాదం ఎలా జరిగిందంటే..? లండన్లో తెలుగు యువత
వన్ ఇండియా
2 Sep 2025 12:56 pm