అమెరికాలో రోడ్డు ప్రమాదం: ఏపీ వైద్యురాలు మృతి
అమెరికాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఓ తెలుగు యువతి ప్రాణాలు కోల్పోయింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లా తెనాలికి చెందిన వెటర్నరీ డాక్టర్ జెట్టి హారిక(25) ఈ ప్రమాదంలో మృతి చెందారు. ఆమె మృతి విషయం తెలిసిన కుటుంబసభ్యులు విషాదంలో మునిగిపోయారు. గుంటూరు జిల్లా తెనాలి ఐతానగర్కు చెందిన జెట్టి హారిక పశువైద్యురాలు. ఎంఎస్ చేయడానికి
అమెరికాలో రోడ్డు ప్రమాదం: ఏపీ వైద్యురాలు మృతి
అమెరికాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఓ తెలుగు యువతి ప్రాణాలు కోల్పోయింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లా తెనాలికి చెందిన వెటర్నరీ డాక్టర్ జెట్టి హారిక(25) ఈ ప్రమాదంలో మృతి చెందారు. ఆమె మృతి విషయం తెలిసిన కుటుంబసభ్యులు విషాదంలో మునిగిపోయారు. గుంటూరు జిల్లా తెనాలి ఐతానగర్కు చెందిన జెట్టి హారిక పశువైద్యురాలు. ఎంఎస్ చేయడానికి
NRI News: అగ్నికి ఆహుతైన భారతీయ కుటుంబం..
కువైట్ లో జరిగిన అగ్నిప్రమాదంలో భారతీయ కుటుంబం మృతి చెందింది. ప్రముఖ న్యూస్ ఏజెన్సీ రాయిటర్స్ ఉద్యోగిగా పనిచేస్తూ కువైట్ లో స్థిరపడిన కేరళ వాసి కుటుంబం అగ్ని ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయింది. ఈ అగ్నిప్రమాదం జులై 19న రాత్రి జరిగింది. అయితే అదే రోజు ఆ కుటుంబం వెకేషన్ ముగించుకుని కువైట్ కు వెళ్లైంది. ఇంటికి
NRI News: అగ్నికి ఆహుతైన భారతీయ కుటుంబం..
కువైట్ లో జరిగిన అగ్నిప్రమాదంలో భారతీయ కుటుంబం మృతి చెందింది. ప్రముఖ న్యూస్ ఏజెన్సీ రాయిటర్స్ ఉద్యోగిగా పనిచేస్తూ కువైట్ లో స్థిరపడిన కేరళ వాసి కుటుంబం అగ్ని ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయింది. ఈ అగ్నిప్రమాదం జులై 19న రాత్రి జరిగింది. అయితే అదే రోజు ఆ కుటుంబం వెకేషన్ ముగించుకుని కువైట్ కు వెళ్లైంది. ఇంటికి
NRI News: రక్తం వాంతులు అవుతున్నాయి.. తెలుగు వ్యక్తి రోదన.. స్పందించిన మంత్రి లోకేశ్..
ఉన్న ఊరిలో ఉపాధి కరువై చాలా మంది ఉపాధి కోసం గల్ఫ్ దేశాలు వెళ్తుంటారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల నుంచి ఎక్కువ మంది గల్ఫ్ దేశాలకు వెళ్తారు. అయితే కొంత మంది మోసగాళ్లు అమాయికులను మోసం చేస్తూ డబ్బులు తీసుకుని గల్ఫ్ దేశాలకు పంపుతున్నారు. తీర అక్కడికి వెళ్లాక తెలుగు చాలా ఇబ్బందులు పడుతున్నారు. సరిగా జీతం
NRI News: ఇరాక్ జగిత్యాల వాసి మృతి.. కువైట్ చిక్కుకున్న మరో వ్యక్తి..
స్థానికంగా ఉపాధి లేక చాలా మంది గల్ఫ్ దేశాలకు వెళ్తున్నారు. అక్కడ పడరాని కష్టాలు పడుతున్నారు. చివరికి ప్రాణాలు వదులుతున్నారు. తాజాగా జగిత్యాల రూరల్ మండలంలోని హబ్సిపూర్ గ్రామానికి చెందిన వంగ సురేశ్ కొన్ని సంవత్సరాల క్రితం ఇరాక్ వెళ్లాడు. అతనికి జూన్ 23న పెరలాసిస్ రావడంతో అస్పత్రిలో చేరగా చికిత్స పొందుతున్నాడు. ఈ క్రమంలో అతను