` భారీ వర్షాలతో జంటజలాశయాలు నిండటంతో నదిలో పెరిగిన ప్రవాహం ` పరివాహక ప్రజలను అప్రమత్తం చేసిన అధికారులు ` ఉపరితల ఆవర్తనంతో బంగాళాఖాతంలో అల్పపీడనం ` …
` సర్క్యులర్ జారీ చేసిన సర్వోన్నత న్యాయస్థానం న్యూఢల్లీి(జనంసాక్షి):సుప్రీంకోర్టు ప్రాంగణంలోని హై సెక్యూరిటీ జోన్లో ఫొటోలు, రీల్స్ చేయడం, వీడియోలు తీయడంపై సర్వోన్నత న్యాయస్థానం ని
` అమెరికాలో భారతీయుడి దారుణ హత్య ` వాషింగ్ మెషీన్ విషయంలో జరిగిన గొడవలో ఘాతుకానికి పాల్పడ్డ క్యుబా జాతీయుడు వాషింగ్టన్(జనంసాక్షి):వాషింగ్ మెషీన్ విషయంలో జరిగిన గొడవ.. …
` సీఎం ఆధ్వర్యంలో ప్రారంభిస్తాం :హైడ్రా కమిషనర్ రంగనాథ్ ` ఈసారి అక్కడే బతుకమ్మ ఉత్సవాలు నిర్వహిస్తామని వెల్లడి హైదరాబాద్,సెప్టెంబర్12(జనంసాక్షి):బతుకమ్మ కుంట పనులు పూర్తి కావొస్తున
రాష్ట్రపతి భవన్లో ప్రమాణం చేయించిన ద్రౌపది ముర్ము హాజరైన ప్రధాని మోడీ, పలువురు ప్రముఖులు న్యూఢల్లీి(జనంసాక్షి):భారత నూతన ఉప రాష్ట్రపతిగా సీపీ రాధాకృష్ణన్ శుక్రవారం ఉదయం 10 …
` భారీ వర్షాల నేపథ్యంలో టీపీసీసీ నిర్ణయం హైదరాబాద్(జనంసాక్షి):కామారెడ్డిలో 15న జరగనున్న సభను టీపీసీసీ వాయిదా వేసింది. భారీ వర్షాల సూచనతో సభను వాయిదా వేసినట్లు తెలిపింది. …
` ప్రకటించిన టీజీపీఎస్సీ హైదరాబాద్(జనంసాక్షి): గ్రూప్-2 పోస్టులకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ మూడో విడత తేదీలను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రకటించింది. సెప్టెంబరు 13న ఉదయం 10.30 …
` సంస్థ కేవలం బొగ్గు గనులకే పరిమితం కాకుండా ఇతర ఖనిజాల వైపు కూడా మళ్లుతోంది ` ప్రపంచంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా సింగరేణి మారుతోంది ` …
` 22 నెలల్లో శాశ్వత ప్రాతిపదికన ఏర్పాట్లు చేస్తాం ` 74 చోట్ల పుష్కరఘాట్ల వద్ద ఏర్పాట్లపై సమీక్షించాలి ` బాసర నుంచి భద్రాచలం వరకు సందర్శించండి …
పిట్లం సెప్టెంబర్ 10(జనం సాక్షి)పిట్లం మండలంలోని ధర్మారం గ్రామానికి చెందిన వడ్డే ప్రకాష్ వయస్సు 36 గారికి గత …
హైదరాబాద్, సెప్టెంబర్ 10 (జనంసాక్షి) : జర్నలిస్టుల ఇళ్ల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ది జర్నలిస్టు కో ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ పాలకవర్గం – వ్యవసాయ, సహకార …
హైదరాబాద్ (జనంసాక్షి) : యువతులు, మహిళలు ఫిట్నెస్పై ప్రత్యేక దృష్టి సారించి నిత్యం వ్యాయామం, యోగ వంటి ఆరోగ్యాన్ని పెంపొందించే అంశాలను అలవాటు చేసుకోవాలని ప్రముఖ ఫిట్నెస్ …
వందన, రెసిడెంట్ కమిషనర్ ప్రైవేట్ సెక్రెటరీ, లైజన్ హెడ్ +91 9871999044 జి.రక్షిత్ నాయక్, లైజన్ ఆఫీసర్ +91 …
నిజాంసాగర్ సెప్టెంబర్ 10 (జనం సాక్షి)మహ్మద్ నగర్ మండలంలోని నాయక్ పోడు కులస్థులు రోడ్డికెక్కరు. తమకు స్థానిక తహసీల్దార్ కుల ధ్రువీకరణ పత్రాలు …
సెప్టెంబర్ 10(జనంసాక్షి):రాష్ట్రంలో యూరియా కొరత ఓ రైతు ప్రాణాల మీదకు తీసుకొచ్చింది. అందరికంటే ముందు వెళ్లి క్యూలైన్లో నిల్చుంటేనే …
సెప్టెంబర్ 10(జనంసాక్షి):తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో కీలక పాత్ర పోషించిన చాకలి (చిట్యాల) ఐలమ్మ తెలంగాణ పోరాట స్ఫూర్తికి నిదర్శనమని బీఆర్ఎస్ …
గంభీరావుపేట సెప్టెంబర్ 10(జనంసాక్షి):రాజన్న సిరిసిల్ల జిల్లాలోని గంభీరావుపేట మండలం లో మున్నూరు కాపు సభ్యత్వ నమోదు తెలంగాణ రాష్ట్ర మున్నూరు కాపు …
జనం సాక్షిసెప్టెంబర్ 9 : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘వన మహోత్సవం’ కార్యక్రమంలో భాగంగా జనగామ జిల్లా కేంద్రంలోని బతుకమ్మ …
సెప్టెంబర్ 09 (జనం సాక్షి)మటన్ను తినే చాలా మంది వాటికి చెందిన ఇతర భాగాలను కూడా ఎంతో …
` కేసీఆర్ వల్లే తెలంగాణలో ఆర్థికసంక్షోభం ` పాలనా పరంగా రాష్ట్రాన్ని నాశనం చేసిన బీఆర్ఎస్ ` మేడిగడ్డ కుంగిందని చెబితే ఎదురుదాడి ` ఇందిరమ్మ ఇళ్ల …
` ఆనకట్ట నిర్మాణానికి డీపీఆర్, ముసాయిదా ప్రతిపాదనలు సిద్ధం చేయాలి ` మహారాష్ట్రతో చర్చల కోసం షెడ్యూల్ ఖరారు ` అధికారులను ఆదేశించిన మంత్రి ఉత్తమ్ హైదరాబాద్(జనంసాక్షి):తుమ్మిడిహట్టి …
హైదరాబాద్,భువనేశ్వర్(జనంసాక్షి):ఉప రాష్ట్రపతి ఎన్నికకు దూరంగా ఉండాలని భారత రాష్ట్ర సమితి నిర్ణయం తీసుకుంది. భాజపా, కాంగ్రెస్ పార్టీలకు సమాన దూరంలో ఉన్నందున ఈ పోలింగ్కు దూరంగా ఉండా
` జస్టిస్ సుదర్శన్ రెడ్డిని ఉపరాష్ట్రపతిగా ఎన్నుకునే అవకాశాన్ని జారవిడవొద్దు ` చారిత్రక తప్పిదకులుగా మిగలొద్దు ` తెలుగు రాష్ట్రాల ఎంపీలకు ఉండవల్లి అరుణ్ కుమార్ విజ్ఞప్తి …
న్యూఢిల్లీ (జనంసాక్షి): ఉపరాష్ట్రపతి ఎన్నికకు దూరంగా ఉంటున్నట్టు బీఆర్ఎస్ ప్రకటించింది. యూరియా ఇవ్వకుండా, రైతుల సమస్యను పరిష్కరించకుండా ఉండటమే కారణమని వెల్లడించింది. అందుకే ఈ ఎన్న
పిట్లం సెప్టెంబర్ 07 (జనం సాక్షి)పిట్లం మండలంలోని ధర్మారం గ్రామంలో కొత్త రేషన్ కార్డు లబ్ధిదారులకు సన్నబియ్యం పంపిణీ చేసినట్లు రేషన్ …
హాజరుకానున్న బిఆర్ఎస్ ప్రముఖులు జడ్చర్ల, సెప్టెంబర్ 8 (జనంసాక్షి): మాజీ మంత్రి, బిఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు …
జడ్చర్ల, సెప్టెంబర్ 8 (జనంసాక్షి): మాజీ మంత్రి, బిఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు డా. సి. లక్ష్మారెడ్డి సతీమణి …
` సుప్రీంకోర్టు తీర్పు, స్పీకర్ నోటీసుల నేపథ్యంలో ఏం చేయాలనేదానిపై చర్చ హైదరాబాద్(జనంసాక్షి): సీఎం రేవంత్రెడ్డితో ఫిరాయింపు ఎమ్మెల్యేలు భేటీ అయ్యారు. ఈ భేటీలో పదిమంది ఫిరాయింపు …
ఐటీ సంస్థలను కాపాడుకుంటాం ` కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ కీలక వ్యాఖ్యలు వాషింగ్టన్(జనంసాక్షి):అమెరికా అధ్యక్షుడు ‘డొనాల్డ్ ట్రంప్’ ఇండియన్ ఔట్సోర్సింగ్ కంపెనీలపై కఠినమైన చర్
` 2 లక్షల మందికి తరలించాలని వ్యూహం ` ఎన్నికల సమయంలో ఇచ్చిన మాట ప్రకారమే బీసీ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టాం: మంత్రి పొంగులేటి ` ప్రతిపక్షాల …
` కానీ ప్రస్తుత సమయంలో ఆయన చేస్తున్నది నాకు నచ్చడం లేదు ` రష్యా చమురు కొనుగోలు నన్ను చాలా నిరాశకు గురిచేసింది ` నేను విధించిన …
` రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా చేశారు ` కాళేశ్వరంతో లక్షకోట్లు కూడగట్టారు ` సొంతింటి కల.. పేదవాడి చిరకాల కోరిక ` అర్హులైన లబ్దిదారులకు విడతల వారీగా …
` తక్కువ సెక్యూరిటీ జనంలో కలియదిరిగిన ముఖ్యమంత్రి ` ఎలాంటి ముందస్తు షెడ్యూల్ లేకుండా ప్రత్యక్షమై అందరీని ఆశ్చర్యపరిచిన సీఎం ` పరిమిత వాహనాలతో సాదాసీదాగా పర్యటన …
సెప్టెంబర్ 06(జనంసాక్షి):హైదరాబాద్: ఖైరతాబాద్ గణనాథుడు గంగమ్మ ఒడికి చేరుకున్నాడు. లక్షలాది భక్తుల మధ్య మహా గణపతి ట్యాంక్బండ్లో నిజమజ్జనమయ్యాడు. ఉదయం …
సెప్టెంబర్ 06(జనంసాక్షి):హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ సీనియర్ లీడర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నిప్పులు చెరిగారు. తెలంగాణలో …
` యువ తెలంగాణ ప్రపంచంతో పోటీ పడుతుంది ` విద్యారంగంపై ఊహించని రీతిలో పెట్టుబడులు ` ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి …
` యూరోపియన్ నేతలను కోరిన ట్రంప్ ` అమెరికాలో ఇక ‘యుద్ధ మంత్రిత్వ శాఖ’.. వాషింగ్టన్(జనంసాక్షి):రష్యా చమురు కొనుగోళ్లను తక్షణమే నిలిపివేయాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ …
` చైనా చీకటి వలయంలో భారత్ చిక్కుకుంది ` ట్రంప్ కీలక వ్యాఖ్యలు ` షాంఘై సహకార సంస్థ సదస్సులో మోదీ, పుతిన్, జిన్పింగ్లు కలిసి ఉన్న …
` మైసూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ కేసులో క్లీన్చిట్ బెంగళూరు(జనంసాక్షి):కర్ణాటకలోని మైసూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ భూ కేటాయింపుల కేసులో ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు ఊరట లభ
` తెలంగాణకు నూతన విద్యావిధానం అవసరం ` అందుకోసం ఎన్నో సంస్కరణలు తీసుకురావాలి ` ప్రపంచ దేశాలతో విద్యలో తెలంగాణ పోటీ పడాలి ` కేజ్రీవాల్ సంస్కరణ …
ఇండియా కూటమి అభ్యర్థికి మద్దతిస్తే ప్రజాస్వామ్యం సజీవం దేశంలోని ఎంపీలందరికీ ఇదొక సదావకాశం గుహవటిలో జస్టిస్ బీఎస్ రెడ్డికి స్వాగతం పలికిన నేతలు నేను ఉదారవాద, రాజ్యాంగ …
సెప్టెంబర్ 05(జనంసాక్షి):హైదరాబాద్: యూరియా కొరతపై కాంగ్రెస్, బీజేపీలు డ్రామాలాడుతున్నాయని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్మండిపడ్డారు. ఒకరిపై ఒకరు నెపం …
సెప్టెంబర్ 05(జనంసాక్షి):తెలుగు టెలివిజన్ చరిత్రలో బిగ్గెస్ట్ రియాలిటీ షోగా గుర్తింపు పొందిన బిగ్ బాస్ ఇప్పుడు 9వ సీజన్కు సిద్ధమవుతోంది. ఇప్పటికే ఎనిమిది సీజన్లు సూపర్ సక్సెస్ …
హైదరాబాద్:సెప్టెంబర్ 05(జనంసాక్షి):నవరాత్రులు పూజలు అందుకున్న బొజ్జ గణపయ్య.. ఇక గంగమ్మ ఒడికిచేరనున్నాడు. ఖైరతాబాద్ మహాగణపతి సహా హైదరాబాద్ వ్యాప్తంగా ఉన్న …
వేములపల్లి సెప్టెంబర్ 04(జనంసాక్షి): మతసామరస్యానికి ప్రతికగా నిలిచింది వేములపల్లి మండలం శెట్టిపాలెం గ్రామంలో చత్రపతి శివాజీ గణేష్ ఉత్సవ కమిటీ గణేష్ నవరాత్రి ఉత్సవాలలో పురస్కరించుకొని
హవాయ, సెప్టెంబర్04 (జనంసాక్షి) : అమెరికాలోని ద్వీప రాష్ట్రం హవాయలో అగ్నిపర్వతం బద్ధలైంది. హవాయి ద్వీపంలో అత్యంత క్రియాశీల అగ్నిపర్వతాల్లో …
` సస్పెండ్ చేయడంతో నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడి ` రెండు దశాబ్దాలు పార్టీ కోసం కష్టపడ్డా ` ఇదా నాకు దక్కిన గౌరవమని ఆవేదన ` హరీశ్ …
` మీపాపాలు ఊరికే పోవు ` మీది పైసల పంచాయతీ ` మీ వెనకాల నేనెందుకుంటా? ` కత్తులతో ఒకరినొకరు పొడుచుకుంటున్నారు ` లక్షకోట్లను పంచుకోవడంలో కేసీఆర్ …
,సెప్టెంబర్02,(జనం సాక్షి)వరకట్న వేధింపులతోఆత్మహత్య ఘటనలు ఇటీవలే పెరిగిపోయాయి. అధిక కట్నం కోసం వేధింపులు తాళలేక ఇటీవలే నోయిడా, బెంగళూరు నగరాల్లో గర్భిణిలు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలి
సెప్టెంబర్02,(జనం సాక్షి) కాంగ్రెస్ పాలనలో రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. బస్తా యూరియా కోసం రోజంతా పడుగాపులు పడాల్సిన దుస్థితి రాష్ట్రంలో …
పిట్లం,సెప్టెంబర్02,(జనం సాక్షి) వినాయక నిమజ్జనానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు మండల తహసిల్దార్ రాజ నరేందర్ గౌడ్ తెలిపారు.అనంతరం ఆయన మాట్లాడుతూ …
గంభీరావుపేట, సెప్టెంబర్ 02(జనం సాక్షి): గంభీరావుపేట మండలం నర్మాల ఎగువ మానేరు ప్రాజెక్ట్ వద్ద గల్లంతైయిన వ్యక్తి కుటుంబానికి సీఎం …
హైదరాబాద్ (జనంసాక్షి) : బీఆర్ఎస్ సంచలన నిర్ణయం తీసుకుంది. కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. సుదీర్ఘ చర్చల తర్వాత నేతలు, కార్యకర్తల అభీష్టం మేరకు ఈ …
ఉపరాష్ట్రపతి ఎన్నిక వ్యక్తికి, విలువలకు మధ్య జరుగుతున్న పోటీ పార్టీ వాళ్లకే ఓటు వేయాలనే నిబంధన ఎక్కడా లేదు విలువలకు, రాజ్యాంగానికి, ప్రజాస్వామ్యానికి ఓటు వేయండి జస్టిస్ …
సెప్టెంబర్ 1(జనం సాక్షి) రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ను కలవడం ఎల్లప్పుడు ఆనందంగానే ఉంటుందని ప్రధాని మోదీ అన్నారు. చైనా పోర్టు నగరం తియాన్జిన్లో జరుగుతున్న షాంఘై …
సెప్టెంబర్1 ( జనంసాక్షి):మహబూబ్నగర్ జిల్లాఅడ్డాకుల మండలం కాటవరం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సోమవారం తెల్లవారుజామున కాటారం సమీపంలో …
సెప్టెంబర్ 1 ( జనంసాక్షి):బాలీవుడ్ గ్లామర్ డాల్ నర్గీస్ ఫక్రీ వ్యక్తిగత జీవితం ఇప్పటిదాకా ఎంతో గోప్యంగా సాగింది. కానీ …
` నేడు పలు వేదికలపై ప్రసంగించనున్న జస్టిస్ బీఎస్ రెడ్డి ` రాష్ట్ర ఎంపీలతో భేటీ అయ్యే అవకాశం ` తెలంగాణ పౌర సమాజం ఆధ్వర్యంలో రౌండ్ …
హైదరాబాద్(జనంసాక్షి): బీసీ బిల్లులకు భారత రాష్ట్ర సమితి సంపూర్ణంగా మద్దతు తెలుపుతోందని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, ఎమ్మెల్యే కేటీఆర్ తెలిపారు. శాసనసభలో పురపాలక, పంచాయతీరాజ్
` గత ప్రభుత్వంలో తెచ్చిన చట్టమే గుదిబండగా మారింది: సీఎం రేవంత్రెడ్డి హైదరాబాద్(జనంసాక్షి): విద్య, ఉద్యోగ అవకాశాల్లో 42 శాతం రిజర్వేషన్లు, స్థానిక సంస్థల్లో 42 శాతం …
` అసెంబ్లీలో ప్రకటించిన ముఖ్యమంత్రి రేవంత్ ` అనితినీతిని బయపటెపెట్టేందుకు కమిషన్ వేశాం ` ఎవరినీ వదలం.. నిర్ణయం తీసుకున్నాకే ఇక్కడి నుంచి కదులుతామని వెల్లడి ` …
సింగూర్ గ్రామంలో ఈ నెల 5 వ తేదీ నుంచి 7 వరకు ఉత్సవాలు ఏర్పాట్లు పూర్తి చేస్తున్నా పీఠాధిపతి సంగారెడ్డి (జనంసాక్షి) : పుల్కల్ మండల …
రాజోలి (జనంసాక్షి) : పెద్దధన్వాడ గ్రామంలో పోలీసుల నిర్బంధం కొనసాగుతోంది. ఇథనాల్ ఫ్యాక్టరీ విషయంలో ఏ చిన్న అంశంపై కదలికలొస్తున్నప్పటికీ పోలీసులు నిర్బంధిస్తున్నారు. ఆదివారం రోజున బాధ
అమెరికా ఫెడరల్ కోర్టు తీర్పు ` ఇది అత్యంత పక్షపాతంతో కూడుకున్న నిర్ణయం ` దీనిపై సుప్రీంకోర్టులో అప్పీల్ చేస్తాం: ట్రంప్ వాషింగ్టన్(జనంసాక్షి):అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ …
` ఏడేళ్ల తర్వాత చైనాకు భారత ప్రధాని ` ఎస్సీవో సదస్సులో పాల్గొనేందుకు తియాంజిన్కు చేరుకున్న మోదీ బీజింగ్(జనంసాక్షి): ప్రధాని నరేంద్ర మోదీ చైనాలో అడుగుపెట్టారు. షాంఘై …
` ప్రజల తరపున సురవరం పోరాడలేదా ` పేదల కోసం తపించిన మహానేత సురవరం ` ఆయన ఆశయాలు కొనసాగించేందకు కృషి ` సురవరం సిద్ధాంతాలు ప్రజలకు …
` కేబినెట్ కీలక నిర్ణయం హైదరాబాద్(జనంసాక్షి): తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా కోదండరామ్, అజారుద్దీన్ను ఎంపిక చేయాలని కేబినెట్ నిర్ణయించిం
` ప్రకటించిన తెలంగాణ శాసనసభ వ్యవహారాలశాఖ మంత్రి శ్రీధర్బాబు హైదరాబాద్(జనంసాక్షి): అసెంబ్లీ సమావేశాలు ఎన్నిరోజులు నిర్వహించాలనే దానిపై రేపు నిర్ణయం తీసుకుంటామని తెలంగాణ శాసనసభ వ్యవ
` సభలో బీసీ రిజర్వేషన్పై చట్టసవరణ బిల్లు ` దివంగత ఎమ్మెల్యే గోపీనాథ్కు అసెంబ్లీ సంతాపం ` మాగంటి గోపీనాథ్మాస్ లీడర్ అంటూ రేవంత్ నివాళి ` …
` రిజర్వేషన్లపై 50% పరిమితిని ఎత్తివేయాలని తెలంగాణ కేబినెట్ నిర్ణయం ` సెప్టెంబర్లోగా స్థానిక ఎన్నికల నిర్వహణకు అంగీకారం ` అసెంబ్లీ కమిటీ హాలులో సీఎం రేవంత్ …
భీమదేవరపల్లి, ఆగస్టు 30 (సాక్షి)హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తకొండ గ్రామంలోని ప్రసిద్ధ శ్రీ వీరభద్ర …
ఆగస్టు 30(జనంసాక్షి):హైదరాబాద్ : కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అన్నదాతలకు కష్టాలు మొదలైన సంగతి తెలిసిందే. నాటి …
గద్వాల జిల్లా (జనంసాక్షి) : రాజోలి మండలం పెద్దధన్వాడ పరిసర గ్రామాల్లో మరొకసారి భయాందోళనలు కమ్ముకున్నాయి. తుపాకీ నీడన బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నాయి. ఇథనాల్ వ్యతిరేక పోరాట కమిటీ …
హైదరాబాద్ (జనంసాక్షి) : జస్టిస్ సుదర్శన్ రెడ్డికి మద్దతుగా తెలంగాణ పౌర సమాజం ఆధ్వర్యంలో సెప్టెంబర్ 1న సోమాజిగూడ ప్రెస్క్లబ్లో రౌండ్ టేబుల్ సమావేశం జరగనుంది. ఈ …
తెలుగువాడంటూ వెంకయ్య నాయుడికి మద్దతు ఇచ్చిన టీడీపీ, వైసీపీ, బీఆర్ఎస్ ఏమంటారు? అభ్యర్థి రాజకీయ పార్టీ సభ్యుడు కానప్పుడు అభ్యంతరమేలా? యూరియాకు జస్టిస్ బీఎస్ రెడ్డికి ఏమైనా …