జేఏసీ పట్టణ కన్వీనర్ తాడెం వెంకటస్వామి చేర్యాల (జనంసాక్షి) మార్చి 26 : చేర్యాల రెవెన్యూ డివిజన్ ఏర్పాటు కోసం …
భూదాన్ పోచంపల్లి, మార్చి 26 (జనం సాక్షి): ఏప్రిల్ నుండి ప్రారంభం కానున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమంలో బూత్ లెవల్ అధికారుల (బిఎల్ఓ) పాత్ర అత్యంత …
మండల కేంద్రం నుండి గ్రామాలకు వెళ్లే దారిలో అగాధాల్లాంటి గుంతలు 200 మీటర్ల రోడ్డును పట్టించుకోని పాలకులు ప్రమాదాలకు నిలయం …
బహిరంగ వేలంలో గుత్తేదారుల మధ్య హోరాహోరీగా పోటీ రికార్డు స్థాయిలో వేలం దక్కించుకున్న వర్కాల భాస్కర్ రెడ్డి కొండమల్లేపల్లి, మార్చి 26(జనంసాక్షి): కొండమల్లేపల్లి …
` నాలుగు పేజీల రాజీనామా లేఖ విడుదల ` పదేళ్లుగా అవమానాలు భరించాక కూడా…పట్టించుకోరా? ` కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందన్న భావనే లేదు ` ఇక రేవంత్ …
ఇంధన ధరల్లో కూడా మార్పులు లేవు దేశవ్యాప్తంగా పైపులైన్ల విస్తరణ, నేచురల్ గ్యాస్ సరఫరా బ్లాక్ మార్కెటింగ్పై దాడులు కొనసాగిస్తున్నాం పైప్డ్ గ్యాస్ అందుబాటులో ఉన్న ప్రాంతాల్లో …
` సరిపడా నిల్వలున్నాయి ` ఇంధన సరఫరాలో ఎటువంటి ఇబ్బందులు లేవు ` అపోహలు కలిగించే మాధ్యమాల కథనాలతో ఆందోళన చెందొద్దు ` ఉప ముఖ్యమంత్రి భట్టి …
` ప్రయాణికుల కోసం 30 శాతం భారీ రాయితీ ` ఆర్టీసీ, మెట్రో డీలక్స్ బస్సుల్లో అమలు ` రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ కొరత లేదు.. ` …
పెన్షనర్ల సంఘం మండల అధ్యక్షుడు పాలవరపు సంతోష్ తుంగతుర్తి మార్చి 25(జనం సాక్షి) కేంద్ర ప్రభుత్వం పెన్షనర్లకు తీవ్ర నష్టాన్ని కలిగించే …
వరంగల్ ఈస్ట్, మార్చ్ 25 (జనం సాక్షి)టీజీఎస్ డబ్ల్యూ ఆర్ డి సి వరంగల్ ఈస్ట్ కాలేజీ నందు నిర్మాన్ సంస్థ ఆధ్వర్యంలో ఈరోజు మెగా ప్లేస్మెంట్ …
కౌటాల జనం సాక్షి..మండలంలోని తాటిపల్లి గ్రామ పం చాయతీ పరిధిలోని గోవర్హెట్టి గ్రామంలో శ్రీరాధాకృష్ణ ఆలయంలో శ్రీ రాధాకృష్ణ స్వామి విగ్రహ ప్రాణ ప్రతిష్టాపన కార్యక్రమాన్ని గ్రామస్తులు …
మిడ్జిల్. మార్చి 25: (జనం సాక్షి)పెట్రోలు డీజిల్ పై వస్తున్న కొరత వార్తలకు ప్రజలు అవస్థలు పడుతున్నారు. బుధవారం మండల కేంద్రంలోని పెట్రోల్ బంకులలో పెట్రోలు డీజిల్ …
డ్రగ్స్ వినియోగాన్ని అడ్డుకట్ట వేసేందుకు ఈగల్ టీం ఫోర్స్ పెనుబల్లి, మార్చి 25(జనం సాక్షి) మత్తు పదార్థాల వినియోగం నేడు సమాజంలో ప్రధాన …
` పార్టీలో ఇక కొనసాగలేను: జీవన్రెడ్డి ` నా రాజకీయ ప్రస్థానంలో మీ తోడు,మార్గదర్శనం కావాలని కార్యకర్తలను కోరిన సీనియర్ కాంగ్రెస్ నేత జగిత్యాల(జనంసాక్షి): కాంగ్రెస్లో కొనసాగలేనంటూ …
` అమెరికా కలిసి పోరాడుతున్నాం: నెతన్యాహు ` 48 గంటల్లో పౌరుల నివాసాలే లక్ష్యంగా ఇరాన్ దాడులు చేసిందని విమర్శలు టెలఅవీవ్(జనంసాక్షి):యావత్ ప్రపంచం కోసం అమెరికా`ఇజ్రాయెల్లు కలిసి …
` అమెరికాకు ముచ్చెమటలు ` ఇజ్రాయెల్ అణు పరిశోధన కేంద్రం లక్ష్యంగా.. విరుచుకుపడ్డ ఐఆర్జీసీ ` డిమోనా నగరాన్ని తాకిన ఇరాన్ క్షిపణులు ` హర్మూజ్కు బ్రిటన్ …
` అది పారదర్శక విచారణకు ముప్పుగా మారుతాయి ` సుప్రీం ఆందోళన ` ఇంటి పనుల్లో భర్త కూడా సహాయపడాలి ` విడాకుల కేసులో సుప్రీంకోర్టు వ్యాఖ్య …
` స్పీకర్ తీర్పును సవాల్ చేస్తూ పిటిషన్ హైదరాబాద్(జనంసాక్షి):తెలంగాణ రాజకీయాల్లో పార్టీ ఫిరాయింపుల అంశం మరోసారి న్యాయస్థానం చేరింది. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్కు సంబంధించి అస
` 20% అదనంగా సరఫరా చేసేందుకు కేంద్రం ఆమోదం న్యూఢిల్లీ(జనంసాక్షి):వాణిజ్య గ్యాస్ కొరతను అధిగమించేందుకు చర్యలు చేపట్టిన కేంద్రం.. రాష్టాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు వాణిజ్య ఎల్పీజీలో అదనంగా
` సిద్దిపేట జిల్లాలో ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి ` ఫ్యాక్టరీ మా శ్రమ ఫలితం ` కష్టం మాది.. శిలాఫలకాలు వివా? ` హరీశ్రావు ఆగ్రహం …
` బాలిస్టిక్ క్షిపణుల ప్రయోగించిన ఇరాన్ ` నతాంజ్ అణు శుద్ధి కేంద్రంపై అమెరికా, ఇజ్రాయెల్ మరోసారి బాంబుల వర్షం ` ఖండించిన ఇరాన్.. అంతర్జాతీయ ఉల్లంఘనేనని …
ఇరాన్ (జనంసాక్షి) : ఇరాన్లోని నతాంజ్ అణుశుద్ధి కేంద్రంపై అమెరికా, ఇజ్రాయెల్ మరోసారి దాడులు చేశాయి. ఈ మేరకు స్థానిక మీడియా వెల్లడించింది. అణుశుద్ధి కేంద్రంపై వైమానిక …
హైదరాబాద్ (జనంసాక్షి) :స్మార్ట్ఫోన్ ఇప్పుడు ఎంతోమంది ఆడపిల్లల పాలిట శాపంగా మారుతోందని హైదరాబాద్ నగర సీపీ సజ్జనార్ ఆందోళన వ్యక్తం చేశారు. సోషల్ మీడియా వినియోగం పెరిగిన …
పెనుబల్లి, మార్చి 20 (జనంసాక్షి ): పెనుబల్లి మండల కేంద్రంలోని వి ఎం బంజర్ లో చలమాల గంగాధర్ వర్ధంతి శుక్రవారం జరిగింది. ఈ సందర్భంగా గంగాధర్ …
గోదావరిఖని, జనంసాక్షి : ప్రపంచ పిచ్చుకల దినోత్సవం సందర్భంగా ఏరియా జనరల్ మేనేజర్ డి.లలిత్bకుమార్ మాట్లాడుతూ ఆధునిక జీవనశైలిలో భాగంగా మొబైల్ టవర్లు, కాలుష్యం, పచ్చదనం తగ్గిపోవడం …
అగ్రరాజ్య ఏకఛత్రాధిపత్యానికి క్రమంగా గండి మొహం చాటేస్తున్న యూఎస్ మిత్రదేశాలు.. డాలర్కు బదులుగా యువాన్లో చమురు వ్యాపారం చేసే యోచన ట్రంప్ యుద్ధ చర్యలపై ప్రపంచవ్యాప్తంగా వెల్లువెత్త
కారకులైన నలుగురి ఉపాధ్యాయుల సస్పెన్షన్ ఆర్మూర్, మార్చి 18(జనంసాక్షి): విద్యార్థులను పరీక్షల్లో గట్టెక్కించి పాస్ చేయించాలన్న ఆతృత కాస్త ప్రభుత్వ ఉపాధ్యాయుల సస్పెండ్ కు దారితీసింది. వివ
ముస్లిం ఓటు బ్యాంక్పై రాజకీయ చర్చలు కొత్త సమీకరణాల సూచనలు ఖమ్మం, మార్చి 18, (జనంసాక్షి) : ఖమ్మం రాజకీయాల్లో మరో జాతీయ పార్టీ అడుగుపెట్టింది. దేశవ్యాప్తంగా …
వికారాబాద్ జిల్లా బ్యూరో/ పూడూర్ మార్చి 18 (జనం సాక్షి) : ఉరుములు మెరుపులు ఈదుడు గాలులు పిడుగులతో వడగండ్ల వాన …
హనుమకొండ ప్రతినిధి మార్చి 18 (జనం సాక్షి) :హనుమకొండ జిల్లా కాజీపేట మండలం కడిపికొండ గ్రామంలో జరిగిన తండ్రి కూతుళ్ళ సజీవ దహన ఘటన… తీవ్ర విషాదాన్ని …
వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ అందించడమే ఈ కార్యక్రమ ముఖ్య ఉదేశ్యం అధికారులు నేరుగా గ్రామాలు వెళ్ళి విద్యుత్ సమస్యలను …
చేర్యాల (జనంసాక్షి) మార్చి 17 :చేర్యాల మండలంలోని ఆకునూరు గ్రామానికి చెందిన అందే అశోక్ చేర్యాల రెవెన్యూ డివిజన్ జేఏసీ అధికార ప్రతినిధిగా నియామకమయ్యారు. ఈ మేరకు …
సూర్యాపేట(జనంసాక్షి): సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణానికి చెందిన శేకు రమేష్ తరుణి మిత్ర అవార్డును అందుకున్నారు.కౌమార బాలికలు, మహిళల సంక్షేమం కోసం విశేషంగా కృషి చేస్తున్న తరుణి …
ఒకరు మృతి ఇద్దరి పరిస్థితి విషమం గద్వాల టౌన్ మార్చి 17 జనంసాక్షిజిల్లా కేంద్రంలోని రైల్వే స్టేషన్ కు వెళ్లే రోడ్డు …
అబ్దుల్లాపూర్ మెట్ (జనం సాక్షి ): పెంచిన వంట గ్యాస్ సిలిండర్ ధరలను తక్షణమే తగ్గించాలని డిమాండ్ చేస్తూ భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) ఆధ్వర్యంలో అబ్దుల్లాపూర్మేట్ …
కాంగ్రెస్ నాయకులు జంగిలి వెంకటేశ్వర్లు, కొదమగుండ్ల నాగరాజు. నేరేడుచర్ల (జనంసాక్షి) న్యూస్. రామాపురం 07 వార్డు కాంగ్రెస్ పార్టీ టికెట్ విషయంలో కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడి …
ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి భూదాన్ పోచంపల్లి, మార్చి 14 (జనం సాక్షి): పట్టణ కేంద్రంలోని …
ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డికి వినతి జడ్చర్ల, మార్చి 13 (జనంసాక్షి): కావేరమ్మపేటలోని మున్సిపల్ కార్యాలయ భవనంలో జడ్చర్ల సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలని కోరుతూ …
జడ్చర్ల, మార్చి 13 (జనంసాక్షి): తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో ఈసారి సారా అంశం హాట్ టాపిక్గా మారే సూచనలు కనిపిస్తున్నాయి. జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి చేసిన …
ఆపరేషన్ కగార్లో ఒకరికి 100 మంది చుట్టుముట్టారు నంబాల ఎన్కౌంటర్ తర్వాత సోను, సతీష్ల కుట్ర పార్టీకి అతిపెద్ద దెబ్బ వాళ్లు శత్రువులతో ములాఖత్ అయ్యారు.. రివార్డు …
అమెరికా యుద్ధనౌక‘అబ్రహం లింకన’పై దాడి.. ` ప్రకటించిన ఇరాన్.. తోసిపుచ్చిన అమెరికా ` కూలిన అమెరికా ఈఫ్యూయలింగ్ విమానం ` ఇరాక్లో కూలినట్లు ప్రకటించిన అమెరికా ` …
` భారీగా ఏర్పాట్లు చేసిన అధికారులు ` హాల్ టిక్కెట్ చూపిస్తే ఉచిత బస్సు ప్రయాణం ` సకాలంలో సెంటర్కు చేరుకోవాలన్న అధికారులు హైదరాబాద్(జనంసాక్షి):తెలంగాణ రాష్ట్రంలో పదో …
` మార్కెటింగ్ కంపెనీలతో సమన్వయం కోసం కమిటీలు ` కేంద్రం మార్గదర్శకాలకు అనుగుణంగా చర్యలు ` అధికారులకు కీలక ఆదేశాలు ఇచ్చిన మంత్రి ఉత్తమ్ ` ఇంధన, …
` మూసీకి 20 టీఎంసీల గోదావరి జలాలు ` అద్భుత నగరాన్ని కాపాడుకునే బాధ్యత మనది ` మూసీ అభివద్దిని బాధ్యతగా తీసుకున్నాం ` ఎవరు సూచనలు …
ఆశ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో విద్యార్థులకు ప్రోత్సహకాల పంపిణీ పెనుబల్లి, మార్చి 12(జనంసాక్షి) పదవ తరగతి పరీక్షలు …
కరీంనగర్, మార్చి 13 (జనంసాక్షి)తెలంగాణ రాష్ట్ర బార్ కౌన్సిల్ మొదటి సభ్యుడిగా ఎన్నికైన కాంగ్రెస్ పార్టీ …
పర్వతగిరి మండల విద్యా శాఖాధికారి ఏ బిక్షపతి. పర్వతగిరి: మార్చి 13: (జనం సాక్షి)పదవ తరగతి పరీక్షలకు అన్ని ఏర్పాట్లు …
ఒకే తేదీ, ఒకే నెల… రెండేళ్ల వ్యవధిలో ముగ్గురు సంతానం… ఇలా జన్మించడం చాలా అరుదైన విషయం… లిమ్కా …
జయశంకర్ భూపాలపల్లి బ్యూరో, (జనంసాక్షి):నిరుపేద కుటుంబాలకు సొంత ఇల్లు కల్పించడమే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ …
వరంగల్ ఈస్ట్ , మార్చి13 (జనం సాక్షి)ఇండియన్ బ్రిలియంట్ ఒలంపియాడ్ ఫౌండర్ అండ్ డైరెక్టర్ అంతోటి రామకృష్ణ ఆధ్వర్యంలో మూడు జోన్లలో నిర్వహించిన పోటీ పరీక్షకు సుమారు …
