రూ.21,860 తగ్గిన 10 గ్రాముల బంగారం న్యూఢిల్లీ(జనంసాక్షి):ఇటీవలి కాలంలో రాకెట్ వేగంతో పెరుగుతూ వచ్చిన బంగారం, వెండి ధరల్లో శుక్రవారం భారీ కుదుపు ఏర్పడింది. అంతర్జాతీయ విపణిలో …
` ఏటీఎంలో డబ్బు డిపాజిట్ చేసేందుకు వచ్చిన వ్యక్తిపై కాల్పులు ` రెండు రౌండ్లు కాల్పులు జరిపి రూ.6 లక్షలు లాక్కెళ్లిన దుండగులు హైదరాబాద్(జనంసాక్షి):ప్రశాంతంగా ఉన్న హైదరాబాద్ …
` మేడారంను వీడిన వనదేవతలు ` చిలుకలగుట్టకు సమ్మక, కన్నెపల్లికి సారలమ్మ పయనం ములుగు బ్యూరో(జనంసాక్షి):మేడారం మహాజాతర నాలుగో రోజు ముగిసింది. శనివారం గద్దెల వద్ద పూజల …
` బడ్జెట్ ఆమోదంలో కాంగ్రెస్ మళ్లీ విఫలం వాషింగ్టన్(జనంసాక్షి):అమెరికా ప్రభుత్వం మరోసారి షట్ డౌన్ అయింది. 2026 బడ్జెట్ ఆమోదానికి విధించిన గడువు అర్ధరాత్రితో ముగియడంతో …
` గతంలో లాగా కాకుండా కేటాయింపులు పెరగాలి ` అన్యాయం జరిగితే బీజేపీ ఎంపీలదే బాధ్యత ` మీడియాతో మంత్రి పొన్నం ప్రభాకర్ హైదరాబాద్(జనంసాక్షి):కేంద్ర ప్రభుత్వం నేడు …
తల్లీ ఇద్దరు పిల్లలు ఆత్మహత్య రైలుకింద పడి బలవన్మరణం హైదరాబాద్(జనంసాక్షి):నగరంలో విషాద ఘటన చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్య చేసుకోవడం తీవ్ర కలకలం …
` మమతా బెనర్జీ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా సరిహద్దు భద్రతా చర్యలను అడ్డుకుంటోంది ` అమిత్ షా కోల్కతా(జనంసాక్షి):పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ నేతత్వంలోని తణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వంపై …
` నేడు పార్లమెంట్లో బడ్జెట్ను ప్రవేశ పెట్టనున్న నిర్మలాసీతారామన్ ` ఉదయం 11 గంటలకు బడ్జెట్ ప్రసంగం న్యూఢిల్లీ(జనంసాక్షి): కేంద్రమంత్రి నిర్మలా సీతరామన్ ఆదివారం బడ్జెట్ ప్రవేశ …
` పోలీసుల అత్యుత్సాహం ఎవరి కోసం? ` తెలంగాణ తెచ్చిన పెద్దాయననే అవమానిస్తారా! ` ఎక్స్ వేదికగా మండిపడ్డ బీఆరఎస్ నేత కేటీఆర్ ` నోటీసుల పేరుతో …
బిఆర్ఎస్ పార్టీ 2 వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు కల్వకుర్తి (జనంసాక్షి) : కల్వకుర్తి మున్సిపల్ 2 వ వార్డు కౌన్సిలర్ గా బిఆర్ఎస్ పార్టీ …
ఎన్నికల ప్రవర్తన నియమావాళిని పాటించాలి స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ బి. రాజ గౌడ్ జనం సాక్షి 31 …
మంగపేట, మేడారం జనవరి 31 (జనంసాక్షి)మేడారంలో విఐపి గేట్ లో నుండి భక్తులు సమ్మక్క, సారలమ్మ తల్లులను దర్శించుకునే మార్గంలో పోలీస్ లు …
` భారీగా దాఖలు చేసిన అభ్యర్థులు సాయంత్రం క్యూలో ఉన్న వారికి అనుమతి హైదరాబాద్(జనంసాక్షి): తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల గడువు ముగిసింది. ఆఖరి రోజు పెద్ద …
` కౌశిక్ రెడ్డి పిటిషన్ ఆధారంగా క్రాస్ ఎగ్జామిన్ ` సమయం కోరిన బీజేపీ నేత మహేశ్వరెడ్డి ` 18న విచారణకు హాజరు కావాలని గడువు హైదరాబాద్(జనంసాక్షి): …
` కామన్ స్కూల్ ఉంటేనే సమాజం ఉమ్మడి కుటుంబంగా ఎదుగుతుంది ` దేశంలో భూసంస్కరణలకు ఆధ్యుడు బూర్గుల రామకష్ణారావు ` ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ విద్య ఉండాలని …
` ఉద్దేశపూర్వకంగా అనలేదని వెల్లడి కరీంనగర్ జిల్లా వీణవంకలో సమ్మక్క`సారలమ్మ జాతర సందర్భంగా పోలీసులపై భారత రాష్ట్రసమితి ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి.
` సంబంధిత ధ్రువీకరణ పత్రాన్ని పొందిన ముఖ్యమంత్రి హైదరాబాద్(జనంసాక్షి): తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికాలో ప్రతిష్ఠాత్మక హార్వర్డ్ యూనివర్సిటీలోని కెన్నెడీ స్కూల్ ఆఫ్ గవర్నమ
` ఎర్రవల్లిలో విచారణ కుదరదు ` మాజీ సీఎం విజ్ఞప్తిని తిరస్కరించిన సిట్ ` నందినగర్ ఇంట్లోనే విచారిస్తామని వెల్లడి ` ఆదివారం 3గంటలకు సిద్ధంగా ఉండాలని …
` పథకం ప్రకారమే నల్లమలసాగర్కు సీఎం రేవంత్రెడ్డి సహకరిస్తున్నారు: హరీశ్రావు హైదరాబాద్(జనంసాక్షి): ఏపీ సీఎం చంద్రబాబుతో సీఎం రేవంత్రెడ్డి దోస్తీ కట్టి తెలంగాణకు అన్యాయం చేస్తున్నడన
` పోలవరం`నల్లమలసాగర్ లింక్ ప్రాజెక్టును పూర్తిగా వ్యతిరేకించాం ` తెలంగాణ నీటి ప్రయోజనాలపై రాజీపడబోం ` హరీష్రావు నిజాలు తెలుసుకుని మాట్లాడాలి ` పదేళ్లలో సాగునీటి రంగాన్ని …
మంథని, (జనంసాక్షి) : పౌర హక్కుల దినోత్సవం పురస్కరించుకొని శుక్రవారం పెద్దపల్లి జిల్లా కమాన్ పూర్ మండల కేంద్రం ఎస్సీ కాలనీలో …
సర్వోదయ చరక సంఘటన్ కార్యక్రమాన్ని ప్రారంభించిన మీనాక్షి నటరాజన్ .. హనుమకొండ ప్రతినిధి జనవరి 30 (జనం …
మంథని, (జనంసాక్షి) : పౌర హక్కుల దినోత్సవం పురస్కరించుకొని శుక్రవారం పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం చందన పూర్ …
జయశంకర్ భూపాలపల్లి బ్యూరో, (జనంసాక్షి):మున్సిపల్ ఎన్నికల నిర్వహణ ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో, ఎన్నికలు పూర్తయ్యే వరకు …
తల్లిదండ్రులకు అప్పగించిన దామెర పోలీసులు. నడికూడ, జనవరి 30 (జనం సాక్షి):హనుమకొండ జిల్లా నడికుడ మండలం కంటాత్మకూర్ సమ్మక్క …
మంథని, (జనంసాక్షి) : మహాత్మా గాంధీ వర్ధంతిని పురస్కరించుకొని పెద్దపల్లి జిల్లా కమాన్ పూర్ మండల కేంద్రంలోని అంగడి బజార్లో శుక్రవారం మహాత్మా …
మంథని, (జనంసాక్షి) : పెద్దపల్లి జిల్లా ఉమ్మడి కమాన్ పూర్ మండలంలోని పెంచికల్ పేట్, గుండారం …
డ్రగ్స్ తో జీవితం మసి.. మానేస్తే జీవితం ఖుషి’… అనే నినాదంతో మంగపేట, మేడారం జనవరి …
నీతి నిజాయితీ నిబద్ధత గల నాయకునికి పట్టం కడుదాం అవినీతి రహిత పాలకవర్గాన్ని ఎన్నుకుందాం జేఏసీ చైర్మన్ డాక్టర్ …
వానమంతా భక్త సంద్రోహం.. సుమారు కోటికి పైగా భక్తులు హాజరు.. మంగపేట, మేడారం జనవరి 29 (జనంసాక్షి) ఆసియా ఖండంలోనే …
మహా జాతరలో కీలకఘట్టం.. వనం వీడి…జనంలోకి సమ్మక్క నేడు సమ్మక్కను గద్దె పై ప్రతిష్టనించనున్న పూజారులు మంగపేట, …
సదాశివపేట జనవరి 28(జనం సాక్షి)సామాన్యుడు ఇంటి పన్ను కట్టడం ఒక్కరోజు ఆలస్యం అయితే చాలు… వడ్డీల మీద వడ్డీలు వేసి.. …
– కల్వకుర్తి సీఐ నాగార్జున – గంజాయి విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తుల అరెస్ట్ రిమాండ్ – అభినందించిన నాగర్ కర్నూల్ జిల్లా …
జనవరి 29,( జనం సాక్షి ) ; జాతర ఏర్పాట్లు భక్తుల సౌకర్యాలు పర్యవేక్షణ.. …
` వాటిని వినియోగించే అవసరం రాకూడదని ఆశిస్తున్నా ` ట్రంప్ హెచ్చరికలు వాషింగ్టన్(జనంసాక్షి):అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్కు మరోసారి హెచ్చరికలు చేశారు మరిన్ని యుద్ధనౌకలు ఆ …
` మేడారం జాతరలో జనసందడి ` భారీగా ఏర్పాట్లు చేసిన ప్రభుత్వం ములుగు(జనంసాక్షి):ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా, తెలంగాణ కుంభమేళాగా పేరుగాంచిన మేడారం సమ్మక్క ` …
` పార్టీ పనితీరు, గెలుపు అవకాశాలు లక్ష్యంగా అభ్యర్థుల ఎంపిక ` మున్సిపల్ ఎన్నికలను కాంగ్రెస్ సీరియస్గానే తీసుకుంది ` సీఎం లేనప్ప్పుడు మంత్రులు తనను కలవడంలో …
` రేపు స్పీకర్ కార్యాలయంలో హాజరు కావాలని ఆదేశం హైదరాబాద్(జనంసాక్షి):తెలంగాణ రాజకీయాల్లో ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ల అంశంపై సుప్రీంకోర్టు సీరియస్ కావడంతో.. అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద
` మార్చిలో నిర్వహణ ` ఏర్పాట్లపై బి శివధర్ రెడ్డి సమీక్ష హైదరాబాద్(జనంసాక్షి): జనవరి 28:74వ బి.ఎన్. మల్లిక్ మెమోరియల్ ఆల్ ఇండియా పోలీస్ ఫుట్ బాల్ …
` ఎక్సైజ్ శాఖలో మైక్రో బేవరేజెస్కు అనుమతుల్లో అవినీతి:హరీశ్రావు హైదరాబాద్(జనంసాక్షి): రాష్ట్రంలో మరో అవినీతి కుంభకోణాన్ని బయటపెడుతున్నట్లు మాజీ మంత్రి, బీఆరఎస్ నేత హరీశ్ రావు తెలిపా
హైదరాబాద్(జనంసాక్షి): తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు నోటిఫికేషన్ వచ్చేసింది. ఈ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారం కోసం ఫిబ్రవరి 3 నుంచి రాష్ట్రంలో పర్యటించనున్నారు. ప్రస్తుతం …
` ఆయనతో పాటు ఇద్దరు సహాయకులు, ఇద్దరు పైలెట్లు మతి ` ఎమర్జెన్సీ ల్యాండింగ్కి యత్నించి.. బండరాయిని ఢీ కొట్టడంతో దుర్ఘటన ` ఎన్నికల ప్రచారం నిమిత్తం …
భూదాన్ పోచంపల్లి, జనవరి 27 (జనం సాక్షి): భూదాన్ పోచంపల్లి మండలం కనుముక్కల గ్రామంలోని శ్రీశ్రీశ్రీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలకు బీఆర్ఎస్ పార్టీ …
మంథని, (జనంసాక్షి) : బారామతిలో జరిగిన విమాన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ …
ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి భూదాన్ పోచంపల్లి, జనవరి 27 …
భూదాన్ పోచంపల్లి, జనవరి 27 (జనం సాక్షి): పట్టణ కేంద్రంలో మంగళవారం ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి …
భూదాన్ పోచంపల్లి, జనవరి 28 (జనం సాక్షి): భూదాన్ పోచంపల్లి పట్టణ కేంద్రంలోని మహమ్మాయినగర్ కాలనీ అంగన్వాడీ …
ఓనర్ ఇంటికి తాళం.. అద్దె ఇంటి పాస్టర్ దొంగతనం. అరెస్టు చేసి రిమాండ్ చేసిన పోలీసులు. ఆర్మూర్,జనవరి …
అధికార పార్టీకి ధీటుగా టిఆర్ఎస్ పార్టీలో చేరికలు. ఆర్మూర్, జనవరి 28 ( జనంసాక్షి):అసలైన అభ్యర్థులను అధికార …
మేడిపల్లి, జనంసాక్షి : మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ …
` ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ బీఆరఎస్ ఎంపీని సుదీర్ఘంగా విచారించిన అధికారులు హైదరాబాద్(జనంసాక్షి):ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆరఎస్ నేత, రాజ్యసభ మాజీ సభ్యుడు సంతోష్రావు హైదరాబాద్ …
` నేటినుంచే మేడారం జాతర ` పగిడిద్దరాజు, జంపన్నలను చేర్చే ఘట్టం ప్రారంభం ` భారీగా ఏర్పాట్లు చేసిన తెలంగాణ ప్రభుత్వం ` జాతర కోసం మీడియా …
` నాటో చీఫ్ హెచ్చరికలు న్యూయార్క్(జనంసాక్షి):గ్రీన్లాండ్ వ్యవహారంలో ఐరోపా కూటమి, అమెరికాల మధ్య విభేదాలు తలెత్తిన వేళ.. నాటో చీఫ్ కీలక వ్యాఖ్యలు చేశారు. అగ్రరాజ్యం మద్దతు …
` ఇరు దేశాల మధ్య కుదిరిన స్వేచ్ఛావాణిజ్య ఒప్పందం ` ప్రధాని మోదీ ప్రకటన న్యూఢిల్లీ(జనంసాక్షి):భారత్`ఐరోపా సమాఖ్య మధ్య స్వేచ్ఛావాణిజ్య ఒప్పందం కుదిరినట్లు ప్రధాని నరేంద్రమోదీ వెల్లడించా
` మోగిన తెలంగాణ మున్సిపల్ నగారా ` ఫిబ్రవరి 11న పోలింగ్…12 అవసరమైతే రీపోలింగ్ ` ఫిబ్రవరి 13న కౌంటింగ్ ..అదేరోజు ఫలితం వెల్లడి ` 16న …
జాతీయ జెండాలను ఆవిష్కరించిన అధికారులు.. చెన్నారావుపేట, జనవరి 26 ( జనం సాక్షి): గణతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని సోమవారం ప్రభుత్వ …
మర్పల్లి జనవరి 27 (జనం సాక్షి) పట్లూర్ గ్రామంలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ …
ఆర్మూర్, జనవరి 27 ( జనం సాక్షి): గతంలో కౌన్సిలర్ గా గెలిచి పదవి పొందిన నాయకుడికి రాబోయే ఎన్నికల్లో …
` భారత్`ఈయూ వాణిజ్య ఒప్పందం వేళ అమెరికా కీలక వ్యాఖ్యలు న్యూయార్క్(జనంసాక్షి):భారత్, యురోపియన్ యూనియన్ల మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కొలిక్కి వచ్చిన వేళ.. అమెరికా ఆర్థికశాఖ …
ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో పరిణామం హైదరాబాద్(జనంసాక్షి):సంచలనం సష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తులో భాగంగా సిట్ అధికారులు తాజాగా బీఆరఎస్ మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ …
` ఫ్యూచర్ సిటీదే ఫ్యూచర్ ` మూడు ఎకనమిక్ జోన్లుగా రాష్ట్ర విభజన ` తెలంగాణ రైజింగ్ డాక్యుమెంట్తో పెరిగిన ఇమేజ్ ` సర్వతో ముఖాభివద్దికి ప్రభుత్వం …
భిన్నత్వంలో ఏకత్వాన్ని చాటిన శకటాలు ` జాతీయ జెండాను ఆవిష్కరించిన రాష్ట్రపతి ముర్ము ` ఆకట్టుకున్న సైనిక శకట ప్రదర్శన ` ప్రత్యేక ఆకర్శణగా ఆపరేషన్ సిందూర్ …
` అన్ని రంగాల్లో అతివలదే పైచేయి ` రాజ్యాంగమే జాతీయ స్ఫూర్తి, దేశ ఐక్యతకు పునాది ` రిపబ్లిక్ డే సందర్భంగా జాతినుద్దేశించి ప్రసంగించిన రాష్ట్రపతి ద్రౌపదీ …
బాధిత కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారం ` ఘటనా స్థలం నుంచి ఐదు మతదేహాల వెలికితీత హైదరాబాద్(జనంసాక్షి): నాంపల్లి ఫర్నిచర్ దుకాణంలో అగ్ని ప్రమాద బాధితులకు రాష్ట్ర …
` అభివద్ధి, సంక్షేమ పథకాలే కాంగ్రెస్ ఓటు బ్యాంకు ` బీఆరఎస్ పదేళ్లలో చేయని అభివద్ధి.. ప్రజాప్రభుత్వం రెండేళ్లలో చేసి చూపించాం ` మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ …
` ప్రాణాలకు తెగించి ‘మోస్ట్ వాంటెడ’ను పట్టుకున్న తెగువకు కేంద్ర పురస్కారం హైదరాబాద్(జనంసాక్షి): ఎదురుగా 125 కేసుల్లో నిందితుడైన కరడుగట్టిన నేరస్థుడు. అదును చూసి పోలీసులపైకి తుపాకీ …
` మీ మాటలను పట్టించుకునే పరిస్థితి లేదు ` తెలంగాణ ప్రజలు మళ్లీ మోసపోరు ` హరీశ్కు ఎమ్మెల్సీ దయాకర్ కౌంటర్ హైదరాబాద్(జనంసాక్షి):మాజీ మంత్రి హరీష్రావు చేసిన …
` సైట్ విజిట్ నిబంధన పెట్టిన అన్ని టెండర్లూ రద్దు చేయాలి ` ఈ బాగోతాన్ని బయటపెట్టిన బీఆరఎస్పై బురద జల్లేందుకు కుట్ర:హరీశ్రావు హైదరాబాద్(జనంసాక్షి): డిప్యూటీ సీఎం …
మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ జనం సాక్షి 25రాయికల్:రాయికల్ పట్టణంలో ఇందిరా మహిళా శక్తి సంబరాలు పలు …
` ఆసియా ఖండంలో అతిపెద్ద జాతరలో పోలీసుల సరికొత్త పథకం ` డీజీపీ శివధర్ రెడ్డి చేతుల మీదుగా సీటీఎంఎస్ ప్రారంభం హైదరాబాద్(జనంసాక్షి): ఆసియా ఖండంలోనే అతిపెద్ద …
` అలా అయితే అసలు దోషులెవరు? ` కాంగ్రెస్, బీఆరఎస్ కలిసి సింగరేణిని దోచుకుంటున్నాయి ` కేసీఆర్, కేటీఆర్ నా ఛాలెంజ్కు సిద్ధమా? ` కేంద్రమంత్రి బండి …
` ఇందులో ఇతర ప్రభుత్వ కారాల్యయాలు ఉండకూడదు ` అలాంటి ఆలోచనలుంటే విరమించుకోవాలి ` అధికారులను ఆదేశించిన సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్(జనంసాక్షి):టీ హబ్ను స్టార్టప్ కేంద్రంగా …
` 2018లో కోలిండియానే పెట్టింది ` సింగరేణి 2014 నుంచి ఇప్పటి వరకు అన్ని టెండర్లపై విచారణకు సిద్ధం ` సంస్థపై దుష్ప్రచారం చేస్తూ కట్టుకథలు అల్లుతున్నారు …
బచ్చన్నపేట జనవరి ( జనం సాక్షి): తెలంగాణ రాష్ట్ర రాజధాని శంషాబాద్ లో జరిగినటువంటి నేషనల్ సబ్ జూనియర్ …
పిట్లం జనవరి 23 (జనం సాక్షి)పిట్లం మండల పరిధిలోని అన్నారం గ్రామంలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత నేత్ర వైద్య శిబిరం …
ఊర్కొండ జనవరి 24, ( జనం సాక్షి) ;ఊరుకొండ మండల కేంద్రంలోని మాదారం గ్రామంలో మినరల్ వాటర్ ప్లాంట్ …
జనవరి 24, ( జనం సాక్షి) ;మహబూబాబాద్ జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. ట్రాలీ నుంచి మార్బుల్ స్టోన్స్ దించుతుండగా …
చెన్నారావుపేట, జనవరి 24( జనం సాక్షి): మండలంలోని అమీనాబాద్ గ్రామానికి చెందిన శీలం రాజుకు ఇటీవల కాలు సర్జరీ చేసి తీసివేయడం …
రూ.3 కోట్ల 70 లక్షల నిధుల విడుదల కేంద్రమంత్రి కిషన్ రెడ్డి చొరవతో మంజూరు న్యూఢిల్లీ(జనంసాక్షి):ఎట్టకేలకు మేడారం జాతరకు కేంద్రం భారీ సహాయాన్ని అందించింది. కేంద్ర ప్రభుత్వం …
` ఆ ఘనత బీఆరఎస్కే దక్కుతుంది ` తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్ గౌడ్ హైదరాబాద్(జనంసాక్షి): తాము కక్ష సాధింపు రాజకీయాలు చేస్తే బీఆరఎస్ నేతలు జైల్లో …
` ఫోన్ ట్యాపింగ్లో ముగిసిన కేటీఆర్ విచారణ హైదరాబాద్(జనంసాక్షి):ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆరఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విచారణ ముగిసింది. శుక్రవారం ఉదయం 11 గంటల నుంచి …
` దేశానికే ఆదర్శంగా మన వ్యవసాయం ` రికార్డు స్థాయి దిగుబడులు.. అదే స్థాయిలో కొనుగోళ్లు: మంత్రి ఉత్తమ్ హుజూర్నగర్(జనంసాక్షి): రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి …
` ఆల్టైమ్ రికార్డు స్థాయికి పడిపోయిన రూపీ ` ఇంట్రాడే ట్రేడింగ్లో రూ.91.99కి చేరిన మారకం విలువ ` విదేశీ పెట్టుబడుల తరలింపు,వాణిజ్య ఒప్పందాల జాప్యం, అంతర్జాతీయ …
ఆర్మూర్, జనవరి 23 ( జనం సాక్షి): ఆర్మూర్ నూతన మున్సిపల్ కమిషనర్ గా ఉమామహేశ్వరరావు శుక్రవారం బాధ్యతలు …
భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి భూదాన్ పోచంపల్లి, జనవరి 23 (జనం సాక్షి): మహిళలలు అన్ని రంగాల్లో …
రైతులను ఆదుకోవడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం రైతుబంధు సమితి మాజీ మండల కన్వీనర్ బచ్చు రామకృష్ణ మర్రిగూడ, జనవరి 23 (జనం సాక్షి)ప్రభుత్వం …
న్యూఢిల్లీ(జనంసాక్షి):జాతీయ ఉపాధి హావి పథకంలో గాంధీ పేరు తొలగించి ‘వీబీ`జీరాంజీ’పేరుతో కొత్త చట్టం తేవడాన్ని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ తప్పుబట్టారు. పేదల పని హక్కులను హరించడమే …
` బిల్లులు ఇచ్చే బాధ్యత ప్రభుత్వానిది ` డిప్యూటి సిఎం భట్టి విక్రమార్క హామీ కొమురం భీం(జనంసాక్షి): ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయడమే కాదు వారం వారం …
` ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం ` నేడు విచారణకు హాజరు కావాలని ఆదేశం హైదరాబాద్(జనంసాక్షి): ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. …
` 25 సంవత్సరాలలో అత్యధికంగా ధాన్యం కొనుగోళ్లు జరిపిన రాష్ట్ర ప్రభుత్వం ` తెలంగాణా రైతాంగం భాగస్వామ్యంతోటే ఇంతటి విజయం ` బోనస్తో కలిపి చెల్లించిన మద్దతు …
