– అగ్రరాజ్యాల సరసన భారత్ ` డీఆర్డీవోతో మరో భారీ ఒప్పందం ` రూ. 2 లక్షల కోట్ల వ్యయంతో 125 అత్యాధునిక జెట్ఫైటర్ల తయారీ స్వదేశీ …
` లేదంటే సమ్మె బాట పడతాం ` మరోసారి ప్రైవేటు కళాశాలలు హెచ్చరిక హైదరాబాద్(జనంసాక్షి):ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు చెల్లించక పోవడంతో ప్రైవేటు కళాశాలలు సమ్మెకు సిద్ధమవుతున్నాయి. …
` స్కూళ్ల నిర్మాణానికి రూ. 5,863 కోట్లు కేటాయించిన కేంద్రం ` తెలంగాణలో భద్రాద్రి కొత్తగూడెం,ములుగు,జగిత్యాల,వనపర్తి జిల్లాల్లో ఏర్పాటు న్యూఢల్లీి(జనంసాక్షి):తల్లిదండ్రులకు కేంద్ర ప్రభుత్
` కీలకమైన బిల్లులకు ఆమోదం లభించకపోవడంతో ప్రకటించిన ఆ దేశ ప్రభుత్వం ` ఆరేళ్లలో తొలిసారి ఇలా.. వాషింగ్టన్(జనంసాక్షి):కీలకమైన బిల్లులకు ఆమోదం లభించకపోవడంతో అమెరికా ప్రభుత్వం షట్డౌన్ను
` కావాల్సిన యంత్రాంగం ఉంది ` సాంకేతికతను ఉపయోగించుకుని ముందుకు వెళతాం ` తెలంగాణలో శాంతి భద్రతలకు పెద్దపీట ` ఖాళీల భర్తీని ప్రభుత్వం దృష్టికి తీసుకుని …
` కేంద్రప్రభుత్వ ఉద్యోగులకు కరవు భత్యాన్ని పెంచుతూ కేబినెట్ ఆమోదం న్యూఢల్లీి(జనంసాక్షి):ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం శుభవార్త చెప్పింది. దీపావళి కానుకగా కరవు భత్యాన్ని 3 శాతం పెంచేందు
– 783 పోస్టుల భర్తీకి జనరల్ ర్యాంక్లు ప్రకటించిన టీజీపీఎస్సీ హైదరాబాద్(జనంసాక్షి): గ్రూప్-2 ఫలితాలను టీజీపీఎస్సీ విడుదల చేసింది. మొత్తం 783 పోస్టులకుగానూ ఎంపికైన 782 మంది …
` భారత పుత్రికలు ఎటువంటి పరిస్థితులనైనా ఎదుర్కోగలరు.. ` మన్కీ బాత్లో ప్రధాని మోదీ న్యూఢల్లీి(జనంసాక్షి):‘వికసిత్ భారత్’ లక్ష్య సాధనకు దేశ ప్రజలు స్వయం సమృద్ధి బాటలో …
` అమెరికా ప్రయోజనాలకు హానీ కలిగించే విధానాలను వెంటనే రద్దు చేసుకోవాలి ` ఉక్రెయిన్తో యుద్ధం మొదలయ్యాకే భారత్ రష్యా నుంచి రాయితీపై ముడి చమురు కొనుగోళ్లు …
` ముగ్గురు మావోయిస్టులు మృతి కాంకేర్(జనంసాక్షి):ఛత్తీస్గఢ్లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. కాంకేర్ జిల్లాలో భద్రతా బలగాలు, మావోయిస్టులకు మధ్య కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ కాల్పుల్లో
` మావోయిస్టులతో కాల్పుల ప్రతిపాదనను తిరస్కరిస్తున్నాం ` కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు న్యూఢల్లీి(జనంసాక్షి):ఆయుధాలు వదిలేసి చర్చలకు వచ్చే విషయంలో మావోయిస్టుల్లో భిన్న
` పదేళ్లలో న్యూయార్క్ను మరిపించే మహానగరం కడతా ` ప్రతిష్టాత్మక నగరం గురించి కొందరు దుష్ప్రచారాలు చేస్తున్నారు ` చంద్రబాబు, వైఎస్ఆర్ ముందు తరాల కోసం ఆలోచించారు. …
సెప్టెంబర్ 24 (జనంసాక్షి) హైదరాబాద్ : బీసీ రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించాల్సిందేనని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ మధుసూదనాచారి డిమాండ్ చేశారు. తెలంగాణ భవన్లో …
` జిఎస్టీపై దోపిడీ పొన్నం ఆగ్రహం హైదరాబాద్(జనంసాక్షి):జీఎస్టీ విషయంలో ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటన దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్ ధ్వజమెత్తారు. దేశ …
` విద్యుత్ షాక్తో ముగ్గురు ప్రాణాలు, వరదల్లో కొట్టుకుపోయి ఇద్దరు మృతి ` పలు ఉత్తరాది రాష్ట్రాలు అతలాకుతలం కోల్కతా(జనంసాక్షి):ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలు కోల్కతాను …
` మోహన్లాల్కు ప్రతిష్టాత్మక దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు ప్రదానం చేసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ` పలువురు బాలీవుడ్, టాలీవుడ్ నటులు, దర్శకులకు పురస్కారాలు అందజేత …
` ఏడిదాకైనా కొట్లాడుతాం ` నీటి వాటాకోసం వెనక్కు తగ్గేదేలేదు ` గత ప్రభుత్వం వల్లే కృష్ణా జలాల్లో తెలంగాణకు అన్యాయం జరిగింది ` ట్రైబ్యునల్లో సమర్థమైన …
` నిధులెందుకు ఇవ్వడం లేదు? ` కేంద్రాన్ని నిలదీసిన సీఎం రేవంత్ ` కుంభమేలా చేసుకున్న పుణ్యమేంది? ` మేడారం చేసుకున్న పాపమేంది? ` ఆదివాసీ జాతరకు …
పన్నూకు అత్యంత సన్నిహితుడుగా పేరు న్యూఢల్లీి(జనంసాక్షి):ఖలిస్థానీ ఉగ్రవాది ఇందజ్రీత్ సింగ్గోసల్ కెనడాలో అరెస్టయ్యాడు. సిఖ్స్ ఫర్ జస్టిస్ అనే వేర్పాటు-వాద సంస్థ వ్యవస్థాపకుల్ల
` నల్గొండ, సూర్యాపేట జిల్లాకు చెందిన ఆర్ఆర్ఆర్ బాధితులతో కేటీఆర్ భేటి ` హైడ్రా బుల్డోజర్ పేదల ఇళ్లపైకే వెళ్తుందని వెల్లడి హైదరాబాద్(జనంసాక్షి):నల్గొండ, సూర్యాపేట జిల్లాకు చెందిన
` కబ్జాల తొలగింపులో వెనక్కి తగ్గం ` రూ. 50 వేల కోట్ల విలువైన భూమిని కాపాడాం ` 923 ఎకరాల ప్రభుత్వ భూమిని రక్షించాం ` …
` హైదరాబాద్లో మళ్లీ భారీ వర్షం ` భారీ వర్షంతో రోడ్లపైనిలిచిన వాననీరు ` పలుచోట్ల ట్రాఫిక్ ఇబ్బందులు హైదరాబాద్,సెప్టెంబర్ 22 (జనంసాక్షి): రాజధాని హైదరాబాద్ నగరవ్యాప్తంగా …
` రాష్ట్రవ్యాప్తంగా వెల్లువలా కాంగ్రెస్ పార్టీలో చేరికలు ` రాష్ట్రాన్ని అప్పుల ఊబి నుంచి బయటపడేసేందుకు ` 11.50 శాతం ఉన్న వడ్డీని 8 శాతానికి తెచ్చాం …
` ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయ్ని తెలంగాణ మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి ` ప్రాజెక్టు నిర్మాణానికి నిరభ్యంతర పత్రం జారీ చేయాలని వినతి ` ముంపు ప్రాంతాలకు పరిహారం, …
మరో ఇద్దరు కేంద్ర కమిటీ సభ్యులు కట్టా రామచంద్రారెడ్డి, కడారి సత్యానారాయణ రెడ్డి మృతి ` నారాయణపూర్ జిల్లాలో ఎదురుకాల్పులు ` ఘటనా స్థలంలో ఆయుధాలు, పేలుడు …
` బొగ్గు ఉత్పత్తిని ఆపి నాటి ప్రభుత్వంపై కార్మికులు ఒత్తిడి తెచ్చారు ` సింగరేణి మూతపడుతుందన్న దశలో కాకా వెంకటస్వామి ఆదుకున్నారు ` దేశంలో వెలుగులు విరాజిల్లుతున్నాయంటే.. …
ఇద్దరు మహిళా మావోయిస్టుల మృతి ముంబై(జనంసాక్షి):మహారాష్ట్రలో భారీ ఎన్కౌంటర్ జరిగింది. గడ్చిరోలి దండకారణ్యంలో భద్రత బలగాలు, నక్సల్స్ మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఇందులో ఇద్
` నగరంలో మరోసారి భారీ వర్షం ` పలు చోట్ల నీళ్లు నిలిచి ట్రాఫిక్ కష్టం హైదరాబాద్(జనంసాక్షి):హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో బుధవారం సాయంత్రం భారీ వర్షం …
` గ్రూప్ 1 నియామక ప్రక్రియపై హైకోర్టు అడిగిన ప్రశ్నలకు జవాబు చెప్పాలి ` పార్టీ మారిన ఎమ్మెల్యేల పరిస్థితి కుడితిలో పడ్డ ఎలుకల్లా ఉంది: కేటీఆర్ …
` ఆపరేషన్ సిందూర్తో మన సత్తా చాటాం ` మధ్యప్రదేశ్ పర్యటనలో ప్రధాని మోడీ భోపాల్(జనంసాక్షి): నిజాం పాలనలో హైదరాబాద్ సంస్థానంలో అనేక దారుణాలు జరిగాయని ప్రధాని …
` సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ ఘనత తెలంగాణ సాయుధ పోరాటానిది ` ప్రజలే రాసుకున్న పోరాట చరిత్ర మనది ` దాని స్ఫూర్తి ఆధారంగానే తెలంగాణ పోరాటం ` …
రాయికల్ సెప్టెంబర్ 17(జనం సాక్షి )! ఓవైపు15 రోజులుగా నల్లా నీరు రావడం లేదు. బిందెలతో ఆందోళనకు దిగిన మహిళలు! వర్షాలు …
సెప్టెంబర్ 17(జనం సాక్షి )!హైదరాబాద్ : తెలంగాణ అంటేనే త్యాగాల అడ్డా.. పోరాటాల గడ్డ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ …