` దేశవ్యాప్తంగా గ్యాస్ సిలిండర్లకు కొరత ` హోటల్,పరిశ్రమలకు గ్యాస్ సరఫరా నిలిపివేస్తూ కేంద్రం ఆదేశాలు ` ఇప్పటికే మూతపడ్డ 20శాతం హోటళ్లు ` గ్యాస్ దొరకకపోతే …
` రేయింబవళ్లు నెహ్రూను విమర్శించేవారు నేడు ఆయనను ప్రశంసిస్తున్నారు ` రాహుల్ ప్రశ్నలకు ప్రభుత్వం దగ్గర సమాధానాలు లేవు! ` అమెరికా ముందు భారత ప్రభుత్వం తలవంచింది …
` ఊహించని దాడులు చేస్తాం: అమెరికా ` దేఖ్లేంగే అంటున్న ఇరాన్ ` ఇజ్రాయెల్, సౌదీ, కువైట్లపై ప్రతిదాడి ` దీర్ఘకాల యుద్ధానికి సిద్ధమని ప్రకటన ` …
జయశంకర్ భూపాలపల్లి బ్యూరో, (జనంసాక్షి):పశువుల ఆరోగ్యం పట్ల రైతులు శ్రద్ధ వహించాలని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. మంగళవారం జయశంకర్ …
ములుగు బ్యూరో,మార్చి10(జనం సాక్షి):-రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ఇండ్లు లేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లను అందిస్తుందని మొదటి విడతలో మంజూరు అయిన …
మున్సిపల్ చైర్మన్ నూగిల్ల మల్లయ్య మార్చి10(జనం సాక్షి):-తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా సోమవారం మున్సిపల్ చైర
నల్లగుంట గ్రామం లో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం ను ఇందిరమ్మ ఇండ్ల ను పరిశీలించిన జిల్లా కలెక్టర్ దివాకర …
జయశంకర్ భూపాలపల్లి బ్యూరో, (జనంసాక్షి): కాళేశ్వరంలో నిర్వహించనున్న అంత్య పుష్కరాల ఏర్పాట్ల పనులను వేగవంతం చేసి, నిర్దేశిత …
కౌన్సిలర్ రామతీర్థపు మాధవి. రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి మార్చి 10 (జనంసాక్షి) మాతాశిశువుల సంక్షేమంపై ప్రస్తుత ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తోందని కౌన్సిలర్ రామతీర్థపు
– మున్సిపల్ చైర్మన్ తడక వెంకటేశ్వర్లు భూదాన్ పోచంపల్లి, మార్చి 10 (జనం సాక్షి): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా …
– భయాందోళనలో విద్యార్థులు,తల్లిదండ్రులు ఆర్మూర్, మార్చి 10 ( జనం సాక్షి): ఆర్మూర్ నియోజకవర్గంలోని డొంకేశ్వర్ మండలంలోని దత్తాపూర్ గ్రామంలో …
మండలంలో జోరందుకున్న ప్రచారం… చెన్నారావుపేట, మార్చి 10( జనం సాక్షి): చెన్నారావుపేట గ్రామ సర్పంచ్ కంది శ్వేత రెడ్డి పై బిఆర్ఎస్ పార్టీ సస్పెన్షన్ ను ఎత్తివేయనున్నట్లు …
భారతీయ శాస్త్రవేత్త డాక్టర్ నాగోతు మరియ సింధూర జాన్ అత్యుత్తమ ప్రతిభ… హర్షం వ్యక్తం చేసిన తిమ్మరాయిని …
కొల్చారం తహసిల్దార్ శ్రీనివాస్ చారి కొల్చారం, మార్చి 9 (జనం సాక్షి ):కొల్చారం మండలం పోతంశెట్టి పల్లి చౌరస్తా టీ జంక్షన్ సమీపంలో సర్వేనెంబర్ 251 లో …
ఆర్మూర్,మార్చి 9(జనం సాక్షి):ఆర్మూర్ పట్టణంలోని ఎంపీడీవో కార్యాలయంలోని రైతు వేదికలో ప్రజా ప్రతినిధులకు అవమానం. సోమవారం పట్టణంలోని రైతు వేదికలో నియోజకవర్గ వ్యాప్తంగా రంజాన్ తోఫా,కళ్యాణ
బచ్చన్నపేట ( జనం సాక్షి): మార్చి 9 :కేంద్రంలోని బిజెపి మోడీ ప్రభుత్వం పెంచిన గ్యాస్ ధరలను తగ్గించాలని సిపిఎం పార్టీ చిన్న రామంచర్ల గ్రామ శాఖ …
భూదాన్ పోచంపల్లి, మార్చి 9(జనం సాక్షి ): మండలంలోని దంతూరు గ్రామానికి చెందిన మాజీ ఉపసర్పంచ్ బోదాసు శ్రీనివాస్ (47) గుండెపోటుతో మృతి చెందారు. ఆదివారం సాయంత్రం …
కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి, మార్చ్ 08(జనంసాక్షి): జైనూర్ మండలంలోని జామ్ని గ్రామంలో ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి నూతనంగా నిర్మించిన శ్రీ విఠల్ రుక్మాయీ …
చెన్నారావుపేట, మార్చి 8 ( జనం సాక్షి): చెన్నారావుపేట ఇన్చార్జి ఎంపీడీవోగా మండల ప్రజా పరిషత్ సూపరిండెంట్ ఆయేషా పర్వీన్ కు బాధ్యతలను అప్పగిస్తూ జిల్లా కలెక్టర్ …
చెన్నారావుపేట, మార్చి 8 ( జనం సాక్షి): నూతన వధూవరులను నర్సంపేట ఎమ్మెల్యే దొంతిమాధవరెడ్డిఆశీర్వదించారు.మండలంలోని లింగగిరి గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకులు బూడిద చిన్న వెంకన్న కూతురు,
` ప్రాజెక్టుల భూ సేకరణ కోసం రూ.5 వేల కోట్లు ` 2027 మార్చి నాటికి కల్వకుర్తి,నెట్టెంపాడు, భీమా,కోయిల్ పూర్తి ` మంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ …
` ఆరునెలైనా యుద్ధాన్ని ఆపం ` గల్ఫ్ దేశాలపై దాడులు కొనసాగిస్తుంది: ఐఆర్జీసీ కువైట్పై బాంబుల వర్షం.. అగ్నికీలల్లో భారీ టవర్ నార్వేలోని యూఎస్ ఎంబసీ వద్ద …
` ఫైనల్లో న్యూజిలాండ్పై 96 పరుగుల తేడాతో గెలుపు ` రాణించిన సంజు శాంసన్, ఇషాన్ కిషన్ ,అభిషేక్ శర్మ ` మూడోసారి పొట్టికప్ దక్కించుకున్న భారత్ …
` ‘ది కేరళ స్టోరీ 2’ చిత్రాన్ని ఎవరూ చూడట్లేదు: రాహుల్ గాంధీ ` నిజమైన కేరళ సంస్కతి సంప్రదాయాలు ఏంటో దేశ ప్రజలందరికీ తెలుసని వ్యాఖ్య …
` తెలంగాణలో 40 డిగ్రీలు దాటిన గరిష్ఠ ఉష్ణోగ్రతలు ` ఈ సీజన్లోనే అత్యధిక ఉష్ణోగ్రతలు ` వాడగాలులు వీచే అవకాశం ` అప్రమత్తంగా ఉండాలని వైద్యారోగ్యశాఖ …
` అందుకే దాడుల చేయమని పొరుగు దేశాలకు క్షమాపణలు చెప్పింది ` పశ్చిమాసియాను ఆ దేశం ఇక బెదిరించలేదు ` అమెరికా, ఇజ్రాయెల్ నిరంతర దాడుల వల్లే …
` యుద్ధంతో సాధించేది లేదు ` ప్రజలతో మమేకమై పనిచేయండి ` తెలంగాణ గడ్డపై హింసకు తావులేదు ` అవకాశం ఉన్న కేసులను ఎత్తివేస్తాం ` ఆర్థిక, …
డి ఎస్ ఎఫ్ ఐ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ వివేక్ డిమాండ్, మరిపెడ మార్చి 6 (జనంసాక్షి)చేవెళ్ల ఎస్టి డిక్ల రేషన్ తక్షణమే అమలు చేయాలని, గిరిజనులను …
డీఎస్ఆర్ఆజెండాల్ తండ సర్పంచ్ గుగులోతు. రమేష్, మరిపెడ మార్చి 6 (జనంసాక్షి)ప్రభుత్వం అందిస్తున్న పౌష్టికాహరం లబ్ధిదారులందరికి అందేల అంగన్వాడీ కేంద్రాల నిర్వాహణ సక్రమంగా జరగాలని, అంగనవా
కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి, మార్చ్ 07(జనంసాక్షి ):రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యచరణను ఉమ్మడి జిల్లాలో …
చెన్నారావుపేట, మార్చి 6 ( జనం సాక్షి): ఆత్మ జిల్లా డైరెక్టర్ గా గురిజాల గ్రామానికి చెందిన బ్లాక్ కాంగ్రెస్ నాయకులు గుర్రం అచ్చయ్య నియమితులయ్యారు. శుక్రవారం …
` అభినందించిన సీఎం రేవంత్ రెడ్డి ` సివిల్స్ టాపర్ అనూజ్ అగ్నిహోత్రి ` ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ సాధించిన రాజస్థాన్కు చెందిన అభ్యర్థి ` …
` మార్చి చివరి నాటికి ఇందిరమ్మ ఇండ్ల గ్రౌండ్ పూర్తి చేయాలి ` సాగు పద్ధతులపై రైతులకు అవగాహన కల్పించాలి ` పిల్లలకు మధ్యాహ్న భోజనంలో చికెన్ …
` అత్యాధునిక ఆయుధాలతో దాడులు చేస్తాం జాగ్రత్త :ఇరాన్ ` అమెరికా,ఇజ్రాయెల్ లక్ష్యంగా విరుచుకుపడుతున్న ఐఆర్జీసీ ` జోర్డాన్, యూఏఈలోని రాడార్ కేంద్రాలు ధ్వంసం ` మా …
` భవిష్యత్తులో మాదిగల హక్కులకు చట్టబద్ధత కల్పిస్తాం ` మిత్రధర్మానికి కట్టుబడి వారి వెంట నిలబడ్డాను ` గత ప్రభుత్వం బర్రెలు, గొర్రెలు, చేపలను ఇచ్చింది ` …
పర్వతగిరి మార్చి 05 (జనం సాక్షి)పర్వతగిరి మండల కేంద్రంలోని లయోలా హై స్కూల్ ఆవరణలో కళ, సైన్స్ మరియు సంస్కృతి ప్రదర్శన (ఆర్ట్, సైన్స్ అండ్ కల్చర్ …
మంథని, ( జనంసాక్షి) : పెద్దపల్లి జిల్లా కమాన్ పూర్ మండలం సిద్దిపల్లె గ్రామ పంచాయతీ పరిధిలోని శాలపల్లె పోచమ్మ గుడి సమీపన (పాత గ్రామపంచాయతీ కార్యాలయంలో …
జనం సాక్షి రాయికల్ :రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగాచేపట్టిన ప్రజా పాలన… ప్రగతి ప్రణాళిక కార్యక్రమం శుక్రవారం రోజున అల్లిపూర్ గ్రామంలో గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో ప్రజా పాలన.. ప్రగతి …
` హైకోర్టుకు వివరించిన తెలంగాణ ప్రభుత్వం ` అవతకవకలు, డబ్బు దుర్వినియోగంపైనే దష్టి ` తదుపరి విచారణ 12కు వాయిదా వేసిన కోర్టు హైదరాబాద్(జనంసాక్షి): కాళేశ్వరం ప్రాజెక్ట్పై …
` అమెరికా ఏయిర్ బేస్లపై ముమ్మరదాడులు ` ఇజ్రాయిల్కు ధీటుగా జవాబు ` మిస్సైళ్లు, డ్రోన్లతో విరుచుకు పడుతున్న ఐఆర్జీసీ ` చైనా సహకారంతోనే అంటూ..అంతర్జాతీయ కథనాలు …
` సుప్రీం లీడర్ మతికి సంతాపం ` రాయబార కార్యాలయంలో విక్రమ్ మిస్రీ సంతకం ` ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీకి జైశంకర్ ఫోన్ ` …
` ఇరాన్ పగ్గాలు ముజ్తబా ఖమేనీకి అప్పగింత! ` అధికార మార్పిడి జరిగిందని ప్రచారం టెహ్రాన్(జనంసాక్షి): అమెరికా`ఇజ్రాయెల్ సంయుక్త దాడుల్లో సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీఖమేనీ మరణించడంతో …
` దేశాన్నే ధ్వంసం చేస్తానని ప్రతిజ్ఞ ` ఇరాన్ రహస్య భూగర్భ అణు ప్రాజెక్ట్ ధ్వంసం ` తామే దాడి చేశామని ఇజ్రాయిల్ రక్షణ దళం ప్రకటన …
ఆయుధాలతో సహా పీఎల్జీఏ నాయకులు సరెండర్ తెలంగాణలోనే ఇది మొట్టమొదటి భారీ లొంగుబాటు ప్రక్రియ హైదరాబాద్ (జనంసాక్షి) : గత రెండేళ్లుగా తెలంగాణలో మావోయిస్టుల పునరావాసానికి మెరుగైన …
` ఆ పార్టీ అగ్రనేతల వినతి.. అమిత్ షాతో సీఎం రేవంత్ మధ్యవర్తిత్వం ` ఇతర నాయకత్వంతో మాట్లాడి పీఎల్జీఏ రద్దు చేసుకుంటాం ` ఇటీవల లొంగుబాటు …
` ఖరారు చేసిన పార్టీ అధిష్టానం హైదరాబాద్: తెలంగాణ నుంచి కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థులు ఖరారయ్యారు. వేం నరేందర్రెడ్డి, అభిషేక్ మను సింఘ్వి పేర్లను అధిష్ఠానం ఖరారు …
` కలెక్టర్లకు మంత్రి పొంగులేటి సూచన హైదరాబాద్(జనంసాక్షి):ప్రభుత్వ ఆలోచనలు, ప్రజల ఆకాంక్షల మేరకు జిల్లా కలెక్టర్లు అంకితభావంతో పనిచేయాలని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల …
` ఒక్కరోజే 18,139 మెగావాట్ల డిమాండ్ ` డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క వెల్లడి హైదరాబాద్(జనంసాక్షి): మంగళవారం ఒక్కరోజే 18,139 మెగావాట్ల డిమాండ్ను తెలంగాణ ప్రభుత్వం …
రాష్ట్ర ఎన్నికల సంఘానికి హైకోర్టు ఆదేశాలు హైదరాబాద్(జనంసాక్షి): ఇబ్రహీంపట్నం మున్సిపల్ ఎన్నికపై హైకోర్టు తుది తీర్పు ఇచ్చింది. మూడు వారాల్లోగా ఎన్నిక పక్రియను పూర్తి చేయాలని రాష్ట్ర
` పదిరోజులైనా క్షేత్రస్థాయిలో పర్యటించండి ` ప్రజాపాలన ప్రగతిపై మార్చ్ఫాస్ట్ ` మార్చి 6 నుంచి 12 వరకు ` ఐదు దశల్లో 99 రోజుల యాక్షన్ప్లాన్ …
` ఆయుధ నిల్వలపై దాడి ` సుప్రీం లీడర్ ప్రతి కదలికను ట్రాక్ చేసి.. ` పక్కా సమాచారంతోనే అటాక్ ప్లాన్ ` కొన్ని నెలలుగా ట్రాఫిక్ …
ఆదివాసీ పూజారుల ప్రత్యేక పూజలు మంగపేట మార్చి 03 (జనం సాక్షి)మంగపేట మండలం వాగొడ్డుగూడెం గ్రామ పంచాయతీ పరిధి లో గల లక్ష్మీ నర్సాపూర్ గ్రామం లో …
– పదవి అంటే అధికారం కాదు… బాధ్యత అని చాటి చెప్పిన దార్శనికుడు — దుద్దిళ్ల శ్రీపాద రావు విలువల …
జిటిఆర్ డెవలపర్స్ ఆధ్వర్యంలో ఉత్సాహంగా హోలీ వేడుకలు సదాశివపేట మార్చి 3(జనం సాక్షి)సదాశివపేటలో హోలీ సంబరాలు ఘనంగా జరుపుకున్నారు. చిన్న, పెద్ద కలిసి రంగులు చల్లుకుంటూ సంబరాలు …
పోచంపల్లి దిల్సుఖ్నగర్ మార్గంలో అదనపు బస్సులకు హామీ భూదాన్ పోచంపల్లి, మార్చి 3 (జనం సాక్షి): భువనగిరి పార్లమెంట్ సభ్యులు …
హోలీ పర్వదినాన కోనాపురంలో జాతర ప్రారంభం… మొక్కులు చెల్లించుకొనున్న భక్తులు… చెన్నారావుపేట, మార్చి 3 ( జనం సాక్షి …
కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా ఎస్పీ నితికా పంత్. కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి, మార్చ్ 03(జనంసాక్షి):మంగళవారం …
వికారాబాద్ అనంతగిరిలో డీసీసీ అధ్యక్షుల శిక్షణా శిబిరం ఘనంగా ముగింపు. కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా ప్రతిని, మార్చ్ 03(జనంసాక్షి): …
నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి… చెన్నారావుపేట నుండి కాంగ్రెస్ లో చేరిక… కండువాలు కప్పి ఆహ్వానించిన ఎమ్మెల్యే దొంతి… చెన్నారావుపేట, …
క్రీడారంగంలో రాణించి జిల్లాకు వన్య తీసుకురావాలి. జిల్లా టైక్వాండో క్రీడ పోటీలు అభినందనీయం. నిజామాబాద్ బ్యూరో మార్చి 02 (జనంసాక్షి):-నిజామాబాద్ …
సూర్యాపేట (జనంసాక్షి): ఈ నెల 2న హైదరాబాదులో జరిగే బిసి మహాధర్నాను విజయవంతం చేయాలని బీసీ ఇంటలెక్చువల్ ఫోరం నల్గొండ …
సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఎంబి నర్సారెడ్డి. బూర్గంపహాడ్ మార్చి 01 (జనంసాక్షి) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా :- సీపీఎం మాజీ …
న్యూయార్క్(జనంసాక్షి):ప్రపంచ దేశాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన టారిఫ్లు చెల్లవని అక్కడి సుప్రీంకోర్టు ఇటీవల సంచలన తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ తీర్పుపై తాజాగా
` ప్రారంభించిన ప్రధాని మోదీ న్యూఢిల్లీ(జనంసాక్షి):దేశవ్యాప్తంగా హెచ్పీవీ టీకా కార్యక్రమం ప్రారంభమైంది శనివారం రాజస్థాన్లో అజ్మేర్లో ప్రధాని నరేంద్రమోదీ దీనిని ప్రారంభించారు. మహ
కోల్కతా(జనంసాక్షి):పశ్చిమ బెంగాల్లో ఓటర్ల జాబితా ‘ప్రత్యేక సమగ్ర సవరణ’ తర్వాత ఓటర్ల జాబితాను ఎన్నికల సంఘం ప్రచురించింది. గతేడాది ముసాయిదా ఓటరు జాబితా విడుదల చేసిన సమయంలో …
` బాణాసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు ` ఘటనలో 21మంది మతి…పలువురికి గాయాయాలు ` సామర్లకోట సవిపంలోని వేట్ల పాలెం వద్ద ఘటన ` పేలుడు …
` మదీనా బస్సు ప్రమాద బాధిత కుటుంబ సభ్యులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భరోసా ` బాధిత కుటుంబాలకు పరిహారం చెక్కుల అందజేత హైదరాబాద్(జనంసాక్షి): ఈ ప్రభుత్వం …
` టెహ్రాన్ అంతటా పేలుళ్ల మోత ` ఖమేనీ సహా పలు కీలక నేతల కార్యాలయాల సమీపంలో దాడులు ` పలువురు కీలక సైనిక, ప్రభుత్వాదికారుల మతి …
చేసిన రాష్ట్ర మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు,చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ఎర్రబెల్లి వినీత్ రావు పర్వతగిరి ఫిబ్రవరి28 జనం …
సదాశివపేట ఫిబ్రవరి 28(జనం సాక్షి)సదాశివపేట జాతీయ రహదారి 65 పై బైపాస్ రోడ్డులోని మూలమలుపు వద్ద శనివారం ఘోర రోడ్డు …
పూడూర్ ఫిబ్రవరి 28(జనం సాక్షి)చేవెళ్ల పార్లమెంట్ పరిగి నియోజకవర్గం పూడూరు మండల కేంద్రంలోని చీలాపూర్ …
అంబర్పేట్ ఫిబ్రవరి 28 ( జనం సాక్షి ):ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ వీర కోనే ఆధ్వర్యంలో అనంత కళాశాలలో విద్యార్థులకు ‘అరైవ్ అలైవ్’ …
నిజామాబాద్ (జనంసాక్షి) : నిజామాబాద్ జిల్లా మెండోరా మండలం పోచంపాడ్ బాలికల గురుకుల పాఠశాలలో దారుణ విషయం వెలుగులోకి వచ్చింది. గతంలో ఇద్దరమ్మాయిలు మ తిచెందిన విషయం …
పరిస్థితి విషమం… హనుమకొండలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స… చెన్నారావుపేటలో చోటు చేసుకున్న సంఘటన… చెన్నారావుపేట, …
30 ఏళ్ల కల సహకారమైన వేళ. బషీరాబాద్లో హుబ్లీ ట్రైన్ నిలుపుదల సంతోషకరం. ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి. …
జాతర ఆహ్వాన పత్రికలను ఆవిష్కరించిన గ్రామ పెద్దలు… 1.50 క్వింటాళ్ల బియ్యం పంపిణీ చేసిన చెన్నారావుపేట సొసైటీ మాజీ వైస్ …
ఏసిపి వసుంధర యాదవ్ పెనుబల్లి, ఫిబ్రవరి, 27(జనం సాక్షి ) రోడ్డు భద్రత నియమాలపైన అవగాహన లోపం వల్ల రోడ్డు …
తాండూరు మున్సిపల్ బీఆర్ఎస్ పార్టీ ఫ్లోర్ లీడర్ గా దీపా నర్సింలు.. నియామక పత్రం అందజేసిన పైలెట్ రోహిత్ …
భూదాన్ పోచంపల్లి, ఫిబ్రవరి 26 (జనం సాక్షి): మండలం లోని జగత్పల్లి గ్రామంలో మహిళా శక్తి భవన నిర్మాణానికి …
తలకొండపల్లి ఫిబ్రవరి 25(జనంసాక్షి):తలకొండపల్లి మండలం చౌదర్ పల్లి గ్రామంలోని అంగన్వాడీ సెంటర్ లో బుధవారం 6 నెలలు నిండిన …
మున్సిపల్ చైర్పర్సన్ నీరజ బాల్ రెడ్డి. తాండూరు ఫిబ్రవరి 26(జనంసాక్షి)35వ వార్డుల్లో మౌలిక వసతులు కల్పిస్తామని మున్సిపల్ …
వార్డులో ప్రజా సమస్యలపై ప్రత్యేక దృష్టి. 13వ వార్డు కౌన్సిలర్ సురేష్ నాయక్. ఎన్నికల ముందు …
మంథనిలో గరికిపాటి ప్రవచనాలలో పాల్గొన్న మంత్రి శ్రీధర్ బాబు మంథని, ( జనంసాక్షి) : పెద్దపల్లి జిల్లా మంథనిలో మంత్రపురి …
బూర్గంపహాడ్ ఫిబ్రవరి 26 (జనంసాక్షి) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, బూర్గంపహాడ్ మండల కేంద్రంలో బ్రహ్మసూత్రం కలిగిన …
మాడుగులపల్లిలో వర్కింగ్ జర్నలిస్టులకు హెల్మెట్ల పంపిణీ మాడుగులపల్లి ప్రతినిధి ఫిబ్రవరి 25 జనం సాక్షి:సమాజ హితం కోసం నిరంతరం …
భూదాన్ పోచంపల్లి, ఫిబ్రవరి 25 (జనం సాక్షి):మండలంలోని కనుముక్కుల గ్రామంలో శ్రీ పద్మావతి సమేత శ్రీ వేంకటేశ్వర స్వామివారి …
ఒకరి పై దాడి… పరిస్థితి విషమం.. చెన్నారావుపేట, ఫిబ్రవరి 24 ( జనం సాక్షి): మండలంలోని జల్లి గ్రామంలో ఘర్షణ జరిగిన …
ఓర్మలేకనే…లేనిపోని ఆరోపణలు. అబివృద్ది చూసి ఓర్వలేకనే బురదజల్లే ప్రయత్నం.. బిఆర్ఎస్ అవగాహన లేక పోవడంతో ఓటమి. బిఆర్ఎస్ పాలనలో …
భూదాన్ పోచంపల్లి, ఫిబ్రవరి 24 (జనం సాక్షి): ప్రజా సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఎమ్మెల్యే …
గంభీరావుపేటఫిబ్రవరి 24(జనం సాక్షి):గంభీరావుపేట మండలం నాగంపేట గ్రామ శివారులో ఉన్న ఎం ఆర్ కే ఆర్ కంపనీకు చెందిన ఇనుప పైపులు, తలుపులు …
