` తొక్కిసలాటలో ముగ్గురి మృతి.. 50 మందికిపైగా గాయాలు ` దర్యాప్తునకు ఉన్నత స్థాయి కమిటీ.. ` కలెక్టర్, ఎస్పీలపై బదిలీ వేటు పూరీ(జనంసాక్షి):ఒడిశాలోని పూరీ జగన్నాథ …
` ప్రాజెక్టుపై రేపు మంత్రి ఉత్తమ్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ` ముఖ్య అతిథిగా హాజరు కానున్న సీఎం రేవంత్, డిప్యూటీఅ సీఎం భట్టి ఇతర మంత్రులు …
` 60 ఏళ్లుగా చెరబట్టిన సర్కారుభూములకు విముక్తి ` ఎల్లారెడ్డిగూడలో పార్క్ ఆక్రమణలు తొలగించిన హైడ్రా హైదరాబాద్(జనంసాక్షి): మధురానగర్ మెట్రో రైల్వే స్టేషన్ సమీపంలోని ఎల్లారెడ్డిగూడలో
` అమిత్షాకు మంత్రి తుమ్మల విజ్ఞప్తి నిజామాబాద్(జనంసాక్షి):రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు మాట్లాడుతూ పసుపు రైతుల అనేక పోరాటాల ఫలితంగా పసుపు బోర్డు …
` నిజామాబాద్కు పసుపులో ప్రపంచ కీర్తి ` నలభై ఏళ్ల పసుపు రైతుల కలను ప్రధాని మోదీ నెరవేర్చారు ` వారి సంక్షేమానికి కేంద్రం కట్టుబడి ఉన్నాం …
` వైద్యారోగ్య శాఖ పోస్టులకు ఆర్థికశాఖ ఆమోదం హైదరాబాద్(జనంసాక్షి): తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తొలిసారి వైద్య ఆరోగ్యశాఖలో ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ జార
` తెలంగాణను సస్యశ్యామలం చేస్తాం ` ఇరిగేషన్ శాఖను భ్రష్టు పట్టించిన కేసీఆర్ ` ప్రాజెక్టుల నిర్వహణను పట్టించుకోని నాటి పాలకులు ` జూరాల ప్రాజెక్టును సందర్శించిన …
హైదరాబాద్(జనంసాక్షి): తెలంగాణలో 44 మంది డీఎస్పీలు బదిలీ అయ్యారు. ఈమేరకు డీజీపీ జితేందర్ శనివారం ఆదేశాలు జారీ చేశారు. వై.నాగేశ్వరరావు (ఏసీపీ సీసీఎస్ సైబరాబాద్), ఆకుల చంద్రశేఖర్ …
` బీజేపీ తెలంగాణకు చేసిందేమిటీ? – రైజింగ్ తెలంగాణ-2047 లక్ష్యంతో ముందుకు ` ఎన్ని ఆటంకాలు ఎదురైన కంచ గచ్చిబౌలి అభివృద్ధి ఆగదు ` అక్కడ కొత్త …
తెలంగాణ (జనంసాక్షి): తెలంగాణ రాష్ట్రంలో ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోరుకుంటున్న విద్యార్థుల కోసం ఒక ముఖ్యమైన ప్రకటన వెలువడింది. తెలంగాణ ఈఏపీసెట్ కౌన్సెలింగ
అహ్మదాబాద్( జనం సాక్షి) : అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం పై టాటా గ్రూప్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ప్రమాద బాధిత కుటుంబాలకు ఆర్థిక …
హైదరాబాద్ ( జనం సాక్షి): హైదరాబాద్ నగరం మెట్రో రైలు ప్రాజెక్టు విస్తరణకు కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతులు రాకపోవడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా …
విజయవాడ( జనం సాక్షి):ఏపీలో పర్యాటక రంగానికి సరికొత్త ఉత్తేజం ఇచ్చే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది. ఈ రంగంలో ఏకంగా రూ. 2 లక్షల …
మాజీ ఎంపీ, ప్రస్తుత అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజును సీఐడీ కస్టడీలో చిత్రహింసలకు గురిచేశారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న సీనియర్ ఐపీఎస్ అధికారి పీఎస్ఆర్ ఆంజనేయులుకు గుంటూరు క
రఘునాథపాలెం, జూన్ 26 (జనంసాక్షి) : రఘునాథపాలెం మండల పరిధిలోని పాపటపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయానికి మాజీ సర్పంచ్ కూరాకుల నర్సయ్య తనయుడు గోపీ ఫర్నిచర్ వితరణ …
గద్వాల నడిగడ్డ (జనంసాక్షి) : ఇథనాల్ ఫ్యాక్టరీపై దాడి కేసులో ఏ3 నిందితుడుగా ఉన్న జైలర్ నాగరాజుతో పాటు మరికొందరు రైతులకు జిల్లా గౌరవ న్యాయస్థానం న్యాయమూర్తి …
– మంథని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు తోట్ల తిరుపతి యాదవ్ మంథని, (జనంసాక్షి) : నామినేటెడ్ పదవులకు, పార్టీ పదవులకు ఆశావాహుల నుంచి గురువారం దరఖాస్తులను స్వీకరించడం …
మంథని, (జనంసాక్షి) : టీపీసీసీ నూతన కార్యవర్గం నియామకం తర్వాత గాంధీ భవన్ లో టీపీసీసీ అధ్యక్షులు,ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ నేతృత్వంలో గాంధీ భవన్ …
హైదరాబాద్ (జనంసాక్షి) : తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలపై రాష్ట్ర హైకోర్టు బుధవారం సంచలన తీర్పు వెలువరించింది. మూడు నెలల్లో అంటే సెప్టెంబర్ 30వ తేదీలోపు ఎన్నికలు …
` ట్రంప్ కాల్పుల విరమణ ప్రకటనను అంగీకరించిన ఇరాన్,ఇజ్రాయెల్ ` నాటకీయ పరిణామాల అనంతరం శాంతించిన ఇరుదేశాలు (రోజంతా హైడ్రామా ` క్షణానికో మలుపు తిరిగిన ఉద్రిక్తతలు …
` తెలంగాణ ద్రోహులెవరో, గోదావరి జలాల దొంగలెవరో అసెంబ్లీలో తేలుద్దాం ` పుట్టెడు అప్పులు మా నెత్తిన పెట్టి వెళ్లారు ` కేసీఆర్ కుటుంబం రూ.వేల కోట్ల …
మంథని, (జనంసాక్షి) : తెలంగాణ ను “గ్లోబల్ స్పోర్ట్స్ హబ్” గా మార్చాలన్నదే సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల …
మంథని, (జనంసాక్షి) : కాంగ్రెస్ ప్రభుత్వం.. రైతు ప్రభుత్వం అని ఉమ్మడి కమాన్ పూర్ మండల మాజీ ఎంపీపీ, సీనియర్ కాంగ్రెస్ నాయకులు కోలేటి మారుతి అన్నారు. …
ఇరాన్ తో అణు ముప్పు తొలగిపోయిందని ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు పేర్కొన్నారు. ఈ విషయంలో తమ దేశానికి సహకరించిన అమెరికా అధ్యక్షుడికి నెతన్యాహు కృతజ్ఞతలు …
ఇజ్రాయెల్ తో యుద్ధం ముగిసిందని ఇరాన్ ప్రకటించింది. కాల్పుల విరమణ పాటిస్తున్నట్లు ఇరాన్ ప్రభుత్వ అధికారిక ఛానెల్ తాజాగా వెల్లడించింది. ఖతార్ లోని అమెరికా వైమానిక స్థావరంపై …
తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ‘రైతు భరోసా’ విజయోత్సవ సభల పట్ల మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్ రావు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. రైతాంగాన్ని ఇబ్బందులకు …
` కాంగ్రెస్ శ్రేణలకు మీనాక్షి నటరాజన్ పిలుపు ` 9 రోజుల్లో రూ.9 వేల కోట్ల రైతు భరోసా ` రాష్ట్ర చరిత్రలోనే ఇదే తొలిసారి ` …
` సిట్కు లభ్యమైన కీలక ఆధారాలు ` వివాదంలో మరో కీలక పరిణామం ` మాజీ సిఎస్ శాంతి కుమారి తదితరుల విచారణ ` వరుసగా ఆరోసారి …
` హైకోర్టును నెల గడువు కోరిన ప్రభుత్వం ` నిర్వహణకు 60రోజుల సమయం కావాలన్న ఈసీ హైదరాబాద్(జనంసాక్షి):ఎన్నికలు నిర్వహించడానికి మరో 60 రోజులు సమయం కావాలని ఎలక్షన్ …
` 201కి.మీ మేర ఆర్ఆర్ఆర్ నిర్మాణానికి పచ్చజెండా ` చౌటుప్పల్ నుంచి సంగారెడ్డి వరకు రీజనల్ రింగ్రోడ్డు ` నేటితో రైతులందరికీ రైతుభరోసా పూర్తవుతుంది ` బనకచర్ల …
` భారాసకు కాళేశ్వరం ఏటీఎంగా మారిందని ప్రధానే చెప్పారు. ` అయినా రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్పై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? ` సీబీఐ విచారణ జరపాలని …
` కులం,మతం పట్టింపులేదు ` మంత్రి పొంగులేటి నల్గొండ(జనంసాక్షి):నకిరేకల్: భారాస హయాంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఇస్తామని ఇవ్వలేదని మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి విమర్శించారు. మొదటి
` ఇరుదేశాల ఘర్షణల్లో అమెరికా ఎంట్రీ ` టెహ్రాన్లోని అణుకేంద్రాలపై ట్రంప్ సేనల దాడులు ` ఫోర్డో, సంతాజ్, ఇస్ఫాహన్లపై ‘బీ`2 స్పిరిట్’ ద్వారా బంకర్ బ్లాస్టర్ …
` ఇరాన్ కీలక నిర్ణయం ` అమెరికా దాడుల నేపథ్యంలో ప్రతిచర్యలు ` భద్రతా కౌన్సిల్ చేతిలో తుది నిర్ణయం! ` ప్రపంచదేశాలకు తీవ్ర విఘాతం.. భారత్ …
నర్సింహులపేట, జూన్ 21 (జనం సాక్షి):నరసింహుల పేట మండల కేంద్రంలో విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో మంగళి తండాలో ఈరోజు ఫీల్డ్ వాక్ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించబడింది. విద్యుత్ …
ఏపీ ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘యోగాంధ్ర-2025’ కార్యక్రమం సరికొత్త ప్రపంచ రికార్డును నెలకొల్పింది. 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం విశాఖపట్నం వ
విశాఖపట్నం (జనంసాక్షి): యోగా ప్రాముఖ్యతను అంతర్జాతీయ వేదికలపైకి తీసుకెళ్లి, దానికి విస్తృత ప్రచారం కల్పించిన ఘనత ప్రధాని నరేంద్ర మోదీకే దక్కుతుందని రాష్ట్ర మంత్రి నారా లోకేశ్ …
ఇంగ్లాండ్తో జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్ మొదటి రోజు ఆటలో భారత జట్టు పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. కెప్టెన్ శుభ్మన్ గిల్, యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ …
పాకిస్థాన్ (జనంసాక్షి): ఉగ్రవాదుల్ని పెంచి పోషిస్తున్న పాకిస్థాన్ కు భారత్ గట్టిగా బుద్ధి చెప్పిన విషయం తెలిసిందే. పహల్గాం ఉగ్రదాడికి ‘ఆపరేషన్ సిందూర్’ తో పాక్ పై …
డేటా లీక్ ప్రస్తుతం అతిపెద్ద సమస్యగా మారింది. తాజాగా ఇంటర్నెట్ చరిత్రలోనే అతిపెద్ద డేటా లీక్ వెలుగులోకి వచ్చింది. ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 16 బిలియన్ల పాస్వర్డ్లు …
నేడు భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జన్మదినం. ఈ సందర్భంగా ఆమెకు పలువురు రాజకీయ ప్రముఖులు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ప్రధాని మోదీ కూడా బర్త్ డే …
ఢిల్లీ (జనంసాక్షి): ఆంగ్ల భాషను వలసవాద బానిసత్వానికి ప్రతీకగా కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా అభివర్ణించారు. భవిష్యత్తులో ఇంగ్లీష్ మాట్లాడేవారే సిగ్గుపడే పరిస్థితి వస్తుందని, …
` వాసాలమర్రిలో ఇందిరమ్మ ఇళ్లు పంపిణీ చేసిన మంత్రి పొంగులేటి తుర్కపల్లి(జనంసాక్షి):యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం వాసాలమర్రిలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి పర్యటించ
` గుర్తించిన సిట్ ` ఈ విషయమై ఎస్ఐబీ మాజీ చీఫ్పై ప్రశ్నల వర్షం ` ట్యాపింగ్ సమాచారం ఆధారంగా సుదీర్ఘంగా విచారించిన అధికారులు హైదరాబాద్(జనంసాక్షి): ఫోన్ …
` ఎట్టకేలకు అంగీకరించిన ట్రంప్ ` మోడీ వ్యాఖ్యలతో యూ టర్న్ వాషింగ్టన్(జనంసాక్షి):భారత్-పాకిస్థాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందాన్ని కుదిర్చింది తానేనంటూ ఇటీవల అమెరికా అధ్యక్షుడు డొనా
` రైతుకమిషన్ చైర్మన్ కోదండరెడ్డి సీరియస్ ` ముగ్గురుపోలీసులను సస్పెండ్ చేశాం ` ఎస్పీ వివరణ హైదరాబాద్(జనంసాక్షి):జోగులాంబ గద్వాల్ జిల్లాలో రైతులకు బేడీలు వేయడంపై వ్యవసాయ, రైతు …
` కేంద్రమంత్రి ఖట్టర్తో భేటీలో సీఎం రేవంత్ రెడ్డి వినతి ` హైదరాబాద్ ట్రాఫిక్ సమస్యకు ఇదే పరిష్కారం ` 76.4 కి.మీ పొడవైన మెట్రో ఫేజ్-2 …
` ఆంధ్రా ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వొద్దు ` కేంద్రమంత్రి సీఆర్పాటిల్కు సీఎం రేవంత్ , మంత్రి ఉత్తమ్ ఫిర్యాదు ` ప్రాజెక్టు అంశంలో అభ్యంతరాలను వివరించాం ` …
మంథని, (జనంసాక్షి): పెద్దపల్లి జిల్లా కమాన్ పూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక వైద్యశాల ఆవరణలో గురువారం భారత బావి ప్రధాని, కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత …
విజయనగరం (జనంసాక్షి): తన సోదరుడు, వైసీపీ అధినేత జగన్ పై ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల మరోసారి తీవ్ర విమర్శలు గుప్పించారు. బెట్టింగ్ లకు పాల్పడి ఆత్మహత్య …
అహ్మదాబాద్ (జనంసాక్షి): అహ్మదాబాద్లో గత గురువారం ఎయిరిండియా విమానం కుప్పకూలిన దురదృష్టకర సంఘటనపై టాటా సన్స్, ఎయిరిండియా ఛైర్మన్ ఎన్. చంద్రశేఖరన్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. …
ప్రఖ్యాత విమానయాన సంస్థ ఎయిరిండియా తమ అంతర్జాతీయ వైడ్బాడీ విమాన సర్వీసులను జులై మధ్య వరకూ తగ్గించనున్నట్లు బుధవారం ఒక ప్రకటనలో వెల్లడించింది. సుమారు 15 శాతం …
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ ఉదయం బ్రిటన్ పర్యటనకు బయలుదేరి వెళ్లారు. ఇంగ్లండ్లోని ప్రఖ్యాత ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో రేపు, ఎల్లుండి జరగనున్న ‘ఆక్స్ఫర్డ్ ఇండియా ఫోరం …
` దానికి మద్దతిస్తే మూల్యం చెల్లించుకోక తప్పదు ` జి7 సదస్సులో ప్రధాని మోడీ స్పష్టీకరణ న్యూఢల్లీి(జనంసాక్షి):ఉగ్రవాదం ఎక్కడున్నా, ఏ రూపంలో ఉన్నా అది మానవాళికి ప్రధాన …
` రైతు భరోసా నిధులు జమ చేస్తాం ` 3 రోజుల్లో రూ. 5,215 కోట్లు రైతుల ఖాతాల్లో వేసాం ` డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క …
` ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఉద్దేశ్యపూర్వక నిర్లక్ష్యం ` కేసీఆర్ అధ్యక్షతన త్వరలో బీఆర్ఎస్ నేతల భేటీ ` తెలంగాణ రైతాంగం పక్షాన పోరాటానికి సిద్దం …
` ఫోన్ ట్యాపింగ్లో కొత్త విషయాలు ` 4200 మందికి పైగా వ్యక్తుల ఫోన్లు ట్యాప్ ` సిట్ కార్యాలయానికి ట్యాపింగ్ బాధితులు ` ఫిర్యాదులు చేస్తున్న …
` ఇది వ్యక్తిగత గొప్యతకు భంగం ` ఇప్పటికే సుప్రీం చెప్పింది: కేటీఆర్ ` ఎసీబీకి లేఖ ద్వారా భారాస నేత స్పష్టీకరణ హైదరాబాద్(జనంసాక్షి):సెల్ఫోన్ అప్పగించాలన్న అంశంపై …
` అల్లూరి జిల్లాలో ఎన్కౌంటర్లో గాజర్ల రవి మృతి ` ఆయనతో పాటు మరో ఇద్దరు కీలకనేతలు కూడా.. ` మృతుల్లో అరుణ,అంజు ఉన్నట్లు గుర్తింపు ` …
` ప్రాజెక్టు అంకురార్పణ చేసింది కేసీఆర్, జగన్లే ` రాయలసీమకు గోదావరి జలాల తరలింపు ఆనాడే చర్చించుకున్నారు ` ఈ విషయమై కేసీఆర్ ఆనాడే ఒప్పుకొని సంతకం …
మహబూబ్నగర్ (జనంసాక్షి) : రాజోలి మండలం ధన్వాడలో ఇథనాల్ పరిశ్రమ ఏర్పాటును వ్యతిరేకిస్తూ ఆందోళన చేసి జైలుకెళ్లిన రైతులు బుధవారం రాత్రి మహబూబ్ నగర్ జిల్లా జైలు …
మంథని, (జనంసాక్షి) : తెలంగాణ రాష్ట్ర ఐటి, పరిశ్రమల, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు సీఎంఆర్ఎఫ్ ద్వారా మంథని నియోజకవర్గ పరిధిలోని కాటారం …
కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ మరోసారి తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. పదవుల మీద ఉన్న ధ్యాస.. తెలంగాణ ప్రజలపై లేదంటూ …
పాకిస్థాన్లో జాఫర్ ఎక్స్ప్రెస్ మరోసారి ప్రమాదానికి గురైంది. సింధ్ ప్రావిన్స్ లోని జకోబాబాద్ వద్ద రైల్వే ట్రాక్పై బాంబు పేలుడు సంభవించింది. అదే సమయంలో అటుగా వెళ్తున్న …
వాహనదారులకు కేంద్రం గుడ్న్యూస్ చెప్పింది. ఫాస్టాగ్ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. నేషనల్ హైవేలపై ప్రయాణాన్ని సులభతరం చేయడానికి కొత్త ఫాస్టాగ్ పాలసీని తీసుకొచ్చింది. అన్ని రహదా
జయశంకర్ భూపాలపల్లి బ్యూరో, (జనంసాక్షి):జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలంలోని వెలిశాల ఉలిక్కిపడింది. నాడు విప్లవ బీజాలు నాటిన వెలిశాల నేడు శోకసంద్రంలో మునిగింది. పెత్తందార్ల వ్య
ఇరాన్ రాజధాని టెహ్రాన్పై ఇవాళ తెల్లవారుజామున ఇజ్రాయెల్ భీకర వైమానిక దాడులు జరిపింది. ఈ దాడులతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు మరింత తీవ్రరూపం దాల్చాయి. ఈ …
పశ్చిమాసియాలో ఇజ్రాయెల్, ఇరాన్ దేశాల మధ్య ఉద్రిక్తతలు మరింత తీవ్రరూపం దాల్చాయి. ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ చేసిన ఓ సోషల్ మీడియా పోస్ట్ …
గద్వాల (జనంసాక్షి) : జోగులాంబ గద్వాల జిల్లా రాజోలి మండల పరిధిలోని పెద్ద ధన్వాడ గ్రామానికి వెళుతున్న పౌర హక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గడ్డం లక్ష్మన్, …
1,551.89 కోట్ల రూపాయలను విడుదల చేశాం: తుమ్మల ఖమ్మం,జూన్ 17(జనంసాక్షి):తెలంగాణ రాష్ట్రంలో మూడు ఎకరాల వరకు భూమి ఉన్న అన్నదాతలకు రైతు భరోసా నిధులను ప్రభుత్వం జమ …
` ఆహారం కోసం వేచి చూస్తున్న వారిపై ఇజ్రాయెల్ కాల్పులు.. ` 45 మంది మృతి గాజా(జనంసాక్షి): ఒకవైపు ఇరాన్తో యుద్ధం చేస్తున్న ఇజ్రాయెల్ మరోవైపు గాజానూ …
` టెహ్రాన్పై ఇజ్రాయెల్ భీకర దాడులు.. ` ఖమేనీ సన్నిహిత సలహాదారు మృతి ` ఇరు దేశాల మధ్య ఘర్షణలు తీవ్ర రూపం టెల్అవీవ్(జనంసాక్షి):ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య …
` జీ7 సదస్సులో పాల్గొననున్న ప్రధాని మూడు దేశాల పర్యటనలో భాగంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కెనడాకు చేరుకున్నారు. అక్కడ జరగనున్న జీ7 సదస్సులో మోదీ …
` 30 వరకు కొనసాగనున్న పరీక్షలు – ఏర్పాట్లు పూర్తిచేసిన అధికారులు హైదరాబాద్(జనంసాక్షి): రాష్ట్రంలో నేటి నుంచి ఈనెల 30 వరకు టెట్ పరీక్షలు జరగనున్నాయి. తెలంగాణ …
ఆపరేషన్లో ఆదివాసీలే హతమవుతున్నారు ఇది ప్రజస్వామ్య సూత్రాలకు విరుద్ధం మావోయిస్టులతో వెంటనే శాంతి చర్చలు జరపాలి ఇందిరాపార్క్ వద్ద మహాధర్నాలో మేధావుల పిలుపు హైదరాబాద్(జనంసాక్షి): ఆ
` బొగ్గుతోపాటు ఇతర మైనింగ్ రంగాల్లోకి విస్తరించాలి ` సంస్థ బలోపేతమే రాష్ట్రప్రభుత్వ లక్ష్యం ` డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు భూపాలపల్లి(జనంసాక్షి):45 వేలకు పైబడిన …
` బాధితుల్లో రాజకీయ నాయకులు, సినీప్రముఖులు, జర్నలిస్టులు ` జాబితాలో రేవంత్, ఈటెల, అరవింద్ , రఘునందన్ రావు ` మరోమారు విచారణకు హాజరైన ప్రభాకర్ రావు …
` నేడు తెలంగాణ ఎంపీలతో సమావేశం ` ముఖ్య అతిథిగా సీఎం రేవంత్ రెడ్డి ` గౌరవ అతిథులుగా కేంద్రమంత్రులు కిషన్రెడ్డి, బండిసంజయ్ ` ఎంఐఎం ఎంపీలు …
గత బీఆర్ఎస్ ప్రభుత్వం తమ ఫోన్లను ట్యాప్ చేసిందనే అనుమానంతోనే అప్పుటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్)కు ఫిర్యాదు చేశామని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ …
టెహ్రాన్లో తమ సైన్యం మెరుపుదాడి చేసి ఇరాన్కు చెందిన అత్యున్నత సైనిక కమాండర్ అలీ షాద్మానీని హతమార్చినట్లు ఇజ్రాయెల్ సైన్యం తాజాగా ప్రకటించింది. షాద్మానీ, ఇరాన్ సుప్రీం …
కెనడాలో జరుగుతున్న జీ7 దేశాల శిఖరాగ్ర సదస్సు నుంచి తాను త్వరగా వైదొలగడంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా వివరణ ఇచ్చారు. ఈ మేరకు ఆయన …
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీశ్ రావు విమర్శలు గుప్పించారు. రేవంత్ రెడ్డి చేతకాని తనాన్ని కప్పిపుచ్చుకోవడానికే కేటీఆర్ పై కక్ష …
రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి జూన్ 16 (జనంసాక్షి): వేములవాడలో బ్రిడ్జి నుండి దేవాలయం వరకు రోడ్ల విస్తరణ పనులు చేపడుతున్నారు.210 దుకాణాలు కూల్చివేసేందుకు 250 పోలీసుల …
సంగారెడ్డి జూన్ 16(జనంసాక్షి): సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలంలోని బుదేరా గ్రామపంచాయతీ కార్యదర్శి నాగలక్ష్మి లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు దొరికిపోయింది. గత 20 సంవత్సరాలుగా మునిపల్
మంథని, (జనంసాక్షి) : తెలంగాణ రాష్ట్ర పశుసంవర్ధక, పాడి పరిశ్రమ అభివృద్ధి, మత్స్య సంపద, క్రీడలు యువజన సేవల మంత్రిగా వాకటి శ్రీహరి ముదిరాజ్ సోమవారం అధికారికంగా …
మంథని, (జనంసాక్షి) : తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శిగా మంత్రి శ్రీధర్ బాబు సోదరుడు దుద్దిల్ల శ్రీనుబాబు నియామకం అయిన తర్వాత తొలిసారిగా మంథని …
` ఆ దేశ పర్యటనలో ప్రధాని మోదీ ` ఘనంగా స్వాగతం పలికిన అధ్యక్షుడు నికోస్ క్రిస్టోడోలైడ్స్ నికోసియా(జనంసాక్షి):మూడు దేశాల పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ …
డీఎన్ఏతో మృతుల గుర్తింపు ` అందులో విజయ్ రూపాణీ మృతదేహం అహ్మదాబాద్(జనంసాక్షి):అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారిని గుర్తించేందుకు డీఎన్ఏ పరీక్షలు కొనసాగుతున్నాయ
` ఏడుగురి దుర్మరణం గౌరీకుండ్(జనంసాక్షి):ఉత్తరాఖండ్లోని గౌరీకుండ్లో హెలికాప్టర్ కుప్పకూలింది. ఈ ఘటనలో చిన్నారి సహా ఏడుగురు దుర్మరణం పాలయ్యారు. ఆర్యన్ ఏవియేషన్కు చెందిన హెలికాప్ట
ఇంద్రాయణి నదిపై వంతెన కూలి పలువురు గల్లంతు పూణె(జనంసాక్షి):పుణెలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఇంద్రాయణి నదిపై ఉన్న ఓ వంతెన కుప్పకూలింది. ఈ ఘటనలో అనేక మంది …