మోపాల్/నిజామాబాద్ (జనంసాక్షి) : ఇంటికి ఎవరొచ్చినా కలోగంజో పెట్టి గుణమున్న బున్నె రవికి కంజర్లో అడుగడుగునా ఆదరణ లభించింది. చిన్నా పెద్దా తేడాలేకుండా ముక్కుసూటి మనిషి అని …
చెన్నారావుపేట, డిసెంబర్ 13(జనం సాక్షి): జిల్లా కలెక్టర్, డిపిఓ, మండల ఎన్నికల అధికారులకు ఫిర్యాదు… ఈనెల 17న జరగనున్న రెండవ …
డిసెంబర్ 13 (జనం సాక్షి):తొలి విడత పంచాయతీ పోరులో గులాబీ దళం హోరెత్తించింది. అధికారపక్షానికి గట్టిపోటీ ఇచ్చింది. …
` ఈశ్వరాచారి కుటుంబాన్ని అన్నివిధాలా ఆదుకుంటాం.. ` ఆత్మహత్యలు చేసుకోవద్దు.. బీసీ రిజర్వేషన్లు సాధించి తీరుతాం ` రూ.5లక్షల నష్టపరిహారం చెక్ను కుటుంబానికి అందజేసిన మహేష్ కుమార్ …
` సదర్ను తెలంగాణ ప్రభుత్వ పండుగగా గుర్తించడంపై అఖిలేష్ యాదవ్ హర్షం ` సీఎం రేవంత్తో ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి భేటి హైదరాబాద్(జనంసాక్షి):యాదవ్లకు ఎంతో ఇష్టమైన సదర్ను …
` హాజరుకానున్న రాహుల్ ` నేటి మ్యాచ్కు భద్రత కట్టుదిట్టం ` టికెట్లు ఉన్నవాళ్లు మాత్రమే రావాలి: సీపీ హైదరాబాద్(జనంసాక్షి): ‘మెస్సీ గోట్ ఇండియా టూర్’ కోసం …
దుర్వాసన.. దుర్గంధం.. భూ, జల కాలుష్యం భరించలేం.. రెండేళ్లుగా దండాలూ, దరఖాస్తులు.. సహనం కోల్పోయిన అన్నదాతలు హనుమాన్గఢ్ జిల్లా రథీఖేడాకు తరలొచ్చిన రాజస్థాన్, పంజాబ్, హర్యానా రైతులు …
పరకాల, డిసెంబర్ 12 (జనం సాక్షి): బీజేపీ పట్టణ అధ్యక్షుడు గాజుల నిరంజన్. పరకాల చరిత్రను, ఉద్యమ స్ఫూర్తిని విక్రయించే ప్రయత్నాలు చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వంపై బీజేపీ …
పిట్లం డిసెంబర్ 11(జనం సాక్షి) మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే కెసిఆర్ హయాం లో జుక్కల్ నియోజకవర్గంలో తను చేసిన అభివృద్ధిని చూసి సర్పంచ్ …
` ట్రంప్తో ఫోన్లో మాట్లాడిన ప్రధాని మోదీ ` ప్రాంతీయ, అంతర్జాతీయ పరిణామాలపై చర్చించినట్లు వెల్లడి న్యూఢల్లీి(జనంసాక్షి):అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో ప్రధాని మోదీ ఫోన్లో మా
` నాణేల పరంపరకు దక్షిణ భారతం ప్రసిద్ధి ` నాణేల అధ్యయనం అంటే ఆలోచనలను అధ్యయనం చేయడమే ` న్యూ మిస్ మ్యాటిక్స్ జాతీయ సెమినార్ లో …
` నాన్ బెయిలబుల్ వారెంట్ అబద్దం:కొండా సురేఖ హైదరాబాద్(జనంసాక్షి): రాష్ట్ర మంత్రి కొండా సురేఖపై నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. తనపై …
` ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావుకు సుప్రీం ఆదేశం న్యూఢల్లీి(జనంసాక్షి):ఫోన్ అక్రమ ట్యాపింగ్ కేసులో నిందితుడిగా ఉన్న మాజీ ఐపీఎస్ అధికారి ప్రభాకర్రావుకు సుప్రీంకోర్టులో ఎదు
` తొలి విడతలో పంచాయితీ ఎన్నికల్లో భారీగా తరలివచ్చి ఓటేసిన గ్రామీణం ` 84.28 శాతం పోలింగ్ నమోదు ` యాదాద్రి జిల్లాలో అత్యధికంగా 92.88% ` …
నిజామాబాద్ (జనంసాక్షి) : నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలంలోని కంజర్ గ్రామంలో సర్పంచ్ అభ్యర్థుల హామీలు ప్రతి ఒక్కరినీ నివ్వెర పరుస్తున్నాయి. ఎమ్మెల్యే స్థాయిని తలదన్నే రీతిలో …
భూదాన్ పోచంపల్లి, డిసెంబర్ 11 (జనం సాక్షి): పార్టీ నిర్ణయాలకు వ్యతిరేకంగా పనిచేస్తే చర్యలు తప్పవని హెచ్చరిక గ్రామాల అభివృద్ధి …
నడికూడ, డిసెంబర్ 11 (జనం సాక్షి):అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం తోనే గ్రామాల సమగ్ర అభివృద్ధి సాధ్యమని నడికూడ మండల కాంగ్రెస్ …
బచ్చన్నపేట డిసెంబర్ 11 ( జనం సాక్షి): జనగామ జిల్లా బచ్చన్నపేట మండలంలోని బచ్చన్నపేట సర్పంచ్ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న …
చెన్నారావుపేట, డిసెంబర్ 11 (జనం సాక్షి): తన తల్లి గెలుపు కోసం కుమారుడు గ్యాస్ స్టవ్ …
భూదాన్ పోచంపల్లి, డిసెంబర్ 11 (జనం సాక్షి): ఆశీర్వదించండి గ్రామ అభివృద్ధికి అంకితభావంతో సేవ చేస్తా సర్పంచ్ అభ్యర్థి …
చెన్నారావుపేట, డిసెంబర్ 11 (జనం సాక్షి): అమృతండా గ్రామంలో ఏకగ్రీవంగా ఎన్నికైన బోడ సంపత్…. …
చెన్నారావుపేట, డిసెంబర్ 11 (జనం సాక్షి): 8 వార్డు సభ్యుల స్థానాలు ఏకగ్రీవమే… ఓటు వేసి …
నూతనకల్ డిసెంబర్ 10 (జనం సాక్షి) రాళ్లు కర్రలతో దాడులకు దిగిన వైనం మరో 15 మందికి తీవ్ర …
పరకాల, డిసెంబర్ 10 (జనం సాక్షి): పరకాల పట్టణంలో నెలకొని ఉన్న సమస్యలను పరిష్కరించాలని సిపిఎం పరకాల పట్టణ కమిటీ కార్యదర్శి …
జయశంకర్ భూపాలపల్లి బ్యూరో, (జనంసాక్షి): కాంగ్రెస్ పార్టీతోనే మోరంచపల్లె సంపూర్ణ అభివృద్ధి చేయడం జరుగుతుందని కాంగ్రెస్ పార్టీ బలపర్చిన సర్పంచ్ అభ్యర్థి నరెడ్ల తిరుపతి రెడ్డి, పరకాల …
హైదరాబాద్ (జనంసాక్షి)అయ్యప్ప స్వామి ఆశీస్సులు అందరి మీద వుండాలి అని TPCC ప్రధాన కార్యదర్శి అంతర్జాతీయ ఆర్య …
చెన్నారావుపేట, డిసెంబర్ 10(జనం సాక్షి); అందజేసిన చెన్నారావుపేట సొసైటీ మాజీ వైస్ చైర్మన్ తొగరు చెన్నారెడ్డి… మండలంలోని కోనాపురం గ్రామ కాంగ్రెస్ …
చెన్నారావుపేట, డిసెంబర్ 10 (జనం సాక్షి): అమీనాబాద్ లో బరిలోకి దిగిన బరిగెల కట్టమ్మ… 70 సంవత్సరాల వృద్ధురాలు సర్పంచ్ బరిలో నిలుచుంది. మండలంలోని అమీనాబాద్ గ్రామ …
` వారు ఎలాంటి దాడి చేసినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాం ` అత్యుత్సాహం ప్రదర్శిస్తే తీవ్ర పరిణామాలు ` సీడీఎఫ్గా బాధ్యత స్వీకరణ అనంతరం మునీర్ ప్రసంగం …
` భారత్పై మళ్లీ సుంకాలకు ట్రంప్ రెడీ? న్యూయార్క్(జనంసాక్షి):ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందానికి సంబంధించి భారత్- అమెరికా చర్చలకు సిద్ధమవుతుండగా ఓ కీలక పరిణామం చోటుచేసుకుంది. భారత్ ను
` సర్వీసులు సాధారణ స్థితికి ` సీఈఓ వీడియో సందేశం న్యూఢల్లీి(జనంసాక్షి):దేశీయ విమానయాన సంస్థ ఇండిగో కొన్ని రోజులుగా సంక్షోభ పరిస్థితులను ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఈ …
` ప్రక్రియ కొనసాగాల్సిందే ` రాష్ట్రాలకు స్పష్టం చేసిన సుప్రీంకోర్టు హైదరాబాద్(జనంసాక్షి):ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణను పశ్చిమబెంగాల్ వంటి రాష్ట్రాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న
` ఈసీని బీజేపీ కబ్జాచేసింది ` లోక్సభలో ఎన్నికల సంస్కరణలపై జరిగిన రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు న్యూఢల్లీి(జనంసాక్షి):ఎన్నికల సంస్కరణలపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ లోక్సభలో …
` సమ్మిట్లో రాష్ట్రానికి భారీ స్థాయిలో పెట్టుబడులు ` క్యూ కట్టిన కార్పొరేట్ కంపెనీలు ` రెండు రోజుల్లో రూ.5.75 లక్షల కోట్ల పెట్టుబడులు ` ఫుడ్ …
రాయికల్ డిసెంబర్9( జనం సాక్షి): రాయికల్ తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ నాగార్జున అర్జీదారు వద్దకే వచ్చి …
టేకులపల్లి,డిసెంబర్ 9(జనంసాక్షి) * టిజిటిటిఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు ఇస్లావత్ లక్ష్మణ్ నాయక్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం …
మర్రిగూడ, డిసెంబర్ 9 (జనం సాక్షి ) ఎమ్మెల్యే పర్యటనతో వేడెక్కనున్న మర్రిగూడ మండల …
టేకులపల్లి,డిసెంబర్ 9(జనంసాక్షి): * రాజకీయ నాయకులకు సీఐ బత్తుల సత్యనారాయణ, టేకులపల్లి ఎస్ ఐ రాజేందర్ సూచన టేకులపల్లి మండలంలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలు …
డిసెంబర్ 08 ఖమ్మం, (జనం సాక్షి): డిసెంబర్ 11,14,17 తేదీలలో జరిగే గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఖమ్మం …
భైంసా డిసెంబర్ 08 (జనం సాక్షి) భైంసా పట్టణంలోని సంతోషిమాత మందీరం సమీపంలో గల నందన టీ పాయింట్లో …
శంకర్ పల్లి, డిసెంబర్ 08(జనం సాక్షి)గుండెపోటుతో మహిళా వార్డు మెంబర్ మృతి చెందిన సంఘటన శంకరపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో …
పరకాలడిసెంబర్ 07(జనం సాక్షి) దొంగ ఓట్ల తోనే అధికారంలోకి బిజెపి. రాజ్యాంగ పరిరక్షణకు రాహుల్ గాంధీ పోరాటం. పట్టణ కాంగ్రెస్ …
డిసెంబర్ 07(జనం సాక్షి)కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే రెండేండ్లు పూర్తవుతున్నదని, వచ్చే మూడేండ్లలో ప్రజలకు ఇచ్చిన గ్యారెంటీలన్నీ అమలు చేస్తామని పీసీసీ చీఫ్ …
డిసెంబర్ 07(జనం సాక్షి)తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియలో కీలక మలుపు తిరిగిన డిసెంబర్ 9వ తేదీని (విజయ్ దివస్) ఘనంగా …
పిట్లం డిసెంబర్ 07(జనం సాక్షి) పిట్లం సర్పంచ్ అభ్యర్థి నవాబ్ సుదర్శన్ గౌడ్ స్థానికంగా అందుబాటులో ఉండి ప్రజాసేవయే లక్ష్యంగా గ్రామ …
వెల్దుర్తి, డిసెంబర్ 7 (జనం సాక్షి )వెల్దుర్తి మండలం బస్వాపూర్ గ్రామ సర్పంచ్ గా నజ్మా సుల్తానా …
జయశంకర్ భూపాలపల్లి బ్యూరో, (జనంసాక్షి):గణపురం సర్పంచిగా బీసీ బిడ్డ అయినా మోటపోతుల లావణ్య శంకర్ ను గెలిపించుకోవాలని బీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, …
డిసెంబర్ 6(జనం సాక్షి) :వీధి కుక్కలు రెచ్చిపోతున్నాయి.. నిన్న హయత్నగర్లో బాలుడు ప్రేమ్చంద్..నేడు యూసుఫ్గూడ లక్ష్మీ నరసింహనగర్లో మాన్వీత్ నందన్ …
డిసెంబర్ 6 (జనం సాక్షి) :సమ సమాజ స్వాప్నికుడు, భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా …
డిసెంబర్ 6(జనం సాక్షి) :హోంగార్డులతో ఎన్నో పనులు చేయించుకుంటున్న ప్రభుత్వం, పోలీసుశాఖ సంక్షేమాన్ని మాత్రం గాలికొదిలింది. కాంగ్రెస్అధికారంలోకి వచ్చి ఏడాది …
డిసెంబర్ 5 (జనం సాక్షి) :నాగర్కర్నూల్ జిల్లా చారకొండ మండలం ఎర్రవల్లిలో స్థానికులు గ్రామ పంచాయతీ ఎన్నికలను బహిష్కరించారు. నార్లాపూర్-డిండి …
నిజామాబాద్/మోపాల్, డిసెంబర్ 5 : ప్రస్తుత పరిస్థితులకనుగుణంగా గ్రామాన్ని అభివృద్ధి చేయాలనే దృఢ సంకల్పంతో ఊరి ప్రజలందరిపై నమ్మకంతో సర్పంచ్గా పోటీ చేస్తున్నానని, సుదీర్ఘ అనుభవాన్ని,
పరకాల, డిసెంబర్ 5 (జనం సాక్షి): కార్యకర్తలకు దిశానిర్దేశం చేసిన మాజీ ఎమ్మెల్యే చల్లా. పంచాయితీ ఎన్నికల్లో గ్రామగ్రామాన …
తుంగతుర్తి డిసెంబర్ 4 (జనం సాక్షి) సూర్యాపేట జిల్లా డిఎస్పి, ప్రసన్న కుమార్ స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో పోటీలో ఉన్న ప్రతి …
అంధ విద్యార్థినితో కలిసి కలెక్టర్ గేయాలాపన డిసెంబర్ 4 (జనం సాక్షి):కలెక్టరేట్, డిసెంబర్ 3 : ‘ఆరాటం ముందు ఆటంకం ఎంత.. సంకల్పం ముందు వైకల్యమెంత?’ …
డిసెంబర్ 4 (జనం సాక్షి):దేశీయ విమానయాన సంస్థ ఇండిగో సేవల్లో తీవ్ర అంతరాయం కొనసాగుతున్నది. సిబ్బంది కొరత సాంకేతిక …
పరకాల, డిసెంబర్ 4 (జనం సాక్షి):హనుమకొండ జిల్లా పరకాల నియోజకవర్గం దామెర మండలం పసరగొండ గ్రామానికి చెందిన కాంగ్రెస్ …
రాజోలి (జనంసాక్షి) : కాలుష్య కారక ఫ్యాక్టరీ తరలిపోవడంతో జోగులాంబ గద్వాల జిల్లా రాజోలి మండలం పెద్దధన్వాడలో గ్రామస్తులు సంబరాలు చేసుకున్నారు. ఇథనాల్ కంపెనీ వ్యతిరేక పోరాట …
రంగారెడ్డి జిల్లా ప్రతినిధి (జనంసాక్షి) : రంగారెడ్డి జిల్లా ఏడి సర్వేయర్ శ్రీనివాస్ పై అవినీతి ఆరోపణలు ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నట్లు ఫిర్యాదులో భాగంగా రంగారెడ్డి …
` వీధి కుక్క కొరకడంతో పేలుడు..శునకం మృతి ` చెత్తకుప్పలో మరో 4 నాటుబాంబులు గుర్తింపు భద్రాద్రికొత్తగూడెం(జనంసాక్షి): కొత్తగూడెం రైల్వేస్టేషన్లో బాంబు పేలుడు కలకలం సృష్టించింది. గురువారం
– ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం ` జీహెచ్ఎంసీ విస్తరణ ప్రక్రియ పూర్తి ` నోటిఫికేషన్ జారీ చేసిన ప్రభుత్వం హైదరాబాద్(జనంసాక్షి):జీహెచ్ఎంసీ విస్తరణ ప్రక్రియ పూర్తి అయింది. …
` తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం ` భూ భారతిని సమగ్రంగా తయారు చేశాం ` ప్రజలు మెచ్చే విధంగా చట్టం: మంత్రి పొంగులేటి హైదరాబాద్(జనంసాక్షి):భూదార్ కార్డులపై …
తోకముడిచిన గాయత్రీ రెన్యూవబుల్ లిమిటెడ్ యాజమాన్యం నెల్లూరు జిల్లాకు తరలిపోయిన కాలుష్య కంపెనీ ప్రజల ఐక్య పోరాటంతో సాధ్యమైన విజయమిది.. మొదట్నుంచీ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా నడుంబిగించ
వెల్దుర్తి, డిసెంబర్ 3 (జనం సాక్షి ):మెదక్ జిల్లావెల్దుర్తి తాసిల్దార్ కార్యాలయం పై బుధవారం ఏసీబీ …
మెదక్, డిసెంబర్ 3( జనం సాక్షి ):మెదక్ జిల్లా కొల్చారం మండలం అప్పాజీపల్లి లో కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ …
గంభీరావుపేట, డిసెంబర్ 03 (జనం సాక్షి ):రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట స్థానిక ఎన్నికల్లో భాగంగాగ్రామ పంచాయతీ మూడో …
డిసెంబర్ 3 (జనం సాక్షి):ఇండిగో విమానాల్లో సాంకేతికలోపం తలెత్తింది. దీనికారణంగా హైదరాబాద్లోని శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు నుంచి …
డిసెంబర్ 3 (జనం సాక్షి): అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరికీ సమాన అవకాశాలు కల్పించే సమాజాన్ని నిర్మించేందుకు …
డిసెంబర్ 3 (జనం సాక్షి):నల్లగొండ:మునుగోడు నియోజకవర్గంలో వైన్ షాపుల నిర్వహణ విషయంలో స్థానిక ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సూచనల …
జయశంకర్ భూపాలపల్లి బ్యూరో, (జనంసాక్షి): భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు స్వగ్రామంలో సర్పంచ్ ఏకగ్రీవం అయింది. ఎమ్మెల్యే స్వగ్రామమైన గణపురం మండలం బుద్ధారం గ్రామంలో ఏ …
చెన్నారావుపేట, డిసెంబర్ 2 (జనం సాక్షి): 30 గ్రామాల సర్పంచులు, 258 వార్డు స్థానాలకు నామినేషన్లు… …
నివాళులర్పించిన పలు రాజకీయ పార్టీల నాయకులు… చెన్నారావుపేట, డిసెంబర్ 2 (జనం సాక్షి): అనారోగ్యంతో గురిజాల గ్రామ మాజీ సర్పంచ్ గుగులోతు ఎల్లయ్య(56) అనారోగ్యంతో మృతి చెందాడు. …
టేక్మాల్, డిసెంబర్ 2 (జనం సాక్షి)భార్యను చంపి భర్త ఆత్మహత్య చేసుకున్న సంఘటన మెదక్ జిల్లా టేక్మాల్ మండలం …
చెన్నారావుపేట, డిసెంబర్ 2 (జనం సాక్షి): గులాబీ కండువాలు కప్పి ఆహ్వానించిన నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి…. మండలంలోని …
సంగారెడ్డి, డిసెంబర్ 02( జనం సాక్షి) బీజేపీ రాష్ట్ర కార్యవర్గసభ్యులు అడెల్లి రవీందర్ సంగారెడ్డి జిల్లా అమీనాపూర్ మున్సిపాలిటీ పరిధిలో గల బీరంగూడ …
నడికూడ, డిసెంబర్ 2 (జనం సాక్షి): హనుమకొండ జిల్లా పరకాల నియోజకవర్గం నడికూడ మండలంలో రేపటి నుండి రెండవ …
జయశంకర్ భూపాలపల్లి బ్యూరో, (జనంసాక్షి): భూపాలపల్లి శివారు చెరువులో మంగళవారం గుర్తు తెలియని మృతదేహం లభ్యమైనట్లు ఎస్సై సాంబమూర్తి తెలిపారు. …
పి.ఏ.పల్లి,డిసెంబర్ 02(జనంసాక్షి) -బిఆర్ఎస్ పార్టీలో చేరిన కాంగ్రెస్ మండల సీనియర్ నాయకులు గణపురం శంకర్ -గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పార్టీ నాయకులు సమిష్టిగా పనిచేసి సర్పంచ్ తో,పాటు …
చెన్నారావుపేట, డిసెంబర్ 1 (జనం సాక్షి): అభినందించిన సిద్ధార్థ విద్యాసంస్థల చైర్మన్ కంది గోపాల్ రెడ్డి… మండల కేంద్రంలోని సిద్ధార్థ గురుకుల హై స్కూల్ …
చెన్నారావుపేట, నవంబర్ 30(జనం సాక్షి): నర్సంపేట నియోజకవర్గంలో రేవంత్ రెడ్డి పై సర్పంచ్ అభ్యర్థులను పోటీగా పెడుతున్నా… గ్రామాల్లోని ప్రజలు ఆశీర్వదించి గెలిపించాలి…. …
బచ్చన్నపేట నవంబర్ 30 ( జనం సాక్షి): * కొన్నే సర్పంచ్ అభ్యర్థి కోడూరు స్వర్ణలత శివకుమార్ గౌడ్ గత కొన్ని సంవత్సరాలుగా ప్రజాసేవలో …
డిసెంబర్ 3న మహా ధర్నా విజయవంతం చేయండి.. అబ్దుల్ రహీం. గంభీరావుపేట డిసెంబర్ 01 (జనం సాక్షి): రాజన్న సిరిసిల్ల జిల్లా …
మెదక్ డిసెంబర్ 1 (జనం సాక్షి ): కాంగ్రెస్ పార్టీలో చేరిన గ్రామ బి ఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు తలారి …
నడికూడ, డిసెంబర్ 1 (జనం సాక్షి): పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి. రాయపర్తి గ్రామం నుండి పలువురు బిఆర్ఎస్ …
టేకులపల్లి,నవంబర్ 30(జనంసాక్షి) : * అధ్యక్ష, కార్యదర్శులుగా బిక్షమయ్య, భాస్కరాచారి టేకులపల్లి మండల కేంద్రంలోని శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయ నూతన కమిటీ అధ్యక్షునిగా త
టేకులపల్లి,నవంబర్ 30(జనంసాక్షి): టేకులపల్లి మండలంలో మూడవ దశ గ్రామపంచాయతీ ఎన్నికలు జరగనున్నందున పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. అందులో భాగంగా …
టేకులపల్లి,నవంబర్ 30(జనంసాక్షి): * వివరాలు వెల్లడించిన ఇల్లందు డి.ఎస్.పి వాహన తనిఖీల్లో భాగంగా టేకులపల్లి పోలీసులు కొత్తగూడెం,ఇల్లందు ప్రధాన జాతీయ రహదారిలో …
చెన్నారావుపేట, నవంబర్ 30 (జనం సాక్షి): కిందిస్థాయి ఉద్యోగులపై పెత్తనం… సీసీఎల్ ఏ కు ఫిర్యాదు చేసిన రెవెన్యూ ఉద్యోగులు…. తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయిస్ …
రాజన్న సిరిసిల్ల బ్యూరో, నవంబర్ 30 (జనంసాక్షి) కూరపాటి రమేష్ ,సిఐటియు రాష్ట్ర కార్యదర్శి. సిరిసిల్ల సిఐటియు జిల్లా …
వెల్దుర్తి, నవంబర్30 ( జనం సాక్షి): వెల్దుర్తి మండలం లో నాలుగు గ్రామాల ప్రజల ధర్నా జిల్లా …
