` వారి చర్యలను దీటుగా ఎదుర్కొంటాం ` అమెరికా టారీఫ్లపై చైనా స్పందన బీజింగ్(జనంసాక్షి): అగ్రరాజ్యం అమెరికా , డ్రాగన్ కంటీ చైనా మధ్య టారిఫ్ల విషయంలో …
` జపాన్లో వ్యాపిస్తున్న ఇన్ఫ్లుఎంజా ` పాఠశాలలు మూసివేత.. జనజీవనం అతలాకుతలం టోక్యో(జనంసాక్షి):టోక్యో: ఇన్ఫ్లుఎంజా (ఫ్లూ) మహమ్మారితో జపాన్ అతలాకుతలమవుతోంది. సుమారు ఐదు వారాలుగా ఈ వ్యాధ
` ఎన్డీయే అభ్యర్థుల ఎంపిక కొలిక్కి.. ` భాజపా, జేడీయూకు చెరో 101 స్థానాలు.. ` నలుగురు సిట్టింగ్లకు ఉద్వాసన పాట్నా(జనంసాక్షి):బిహార్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అధికార …
` సముద్రంలో ఐదుగురు గల్లంతు చీరాల(జనంసాక్షి):బాపట్ల జిల్లా చీరాల మండలం వాడరేవు తీరంలో విషాదం నెలకొంది. సముద్రంలో స్నానానికి దిగిన ఐదుగురు అలల తాకిడికి గల్లంతయ్యారు. వారిలో …
` కాంగ్రెస్ నేతలు ప్రతిదానికీ ఇంకా ఆయన్నే విమర్శిస్తున్నారు ` హామీల అమలుపై అడిగితే బెదిరింపులా!:కేటీఆర్ హైదరాబాద్(జనంసాక్షి): జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ను ఓడిరచాలని పార్ట
` కేంద్రమంత్రిగా కిషన్రెడ్డి ఉన్నంత మాత్రాన రిజర్వేషన్ల విషయంలో నేను ఏం చేయగలను ` సుప్రీంకోర్టు తీర్పునకు వ్యతిరేకంగా రాష్ట్రపతి కూడా ఏం చేయలేరు ` మహారాష్ట్రలో …
– రేపల్లె-మచిలీపట్నం రైల్వేలైనే కీలకం ` తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు ` తుది దశలో ఉన్న సర్వే ప్రక్రియ హైదరాబాద్(జనంసాక్షి):రేపల్లె-మచిలీపట్నం రైలు మార్గం పూర్తయితే సరకు …
` ఇందుకు సంబంధించి 24 గంటల్లో జీవో తెస్తామన్నారు. ` నల్గొండకు గోదావరి జలాలను తెచ్చిన ఘనత ఆయనదే.. ` తుంగతుర్తి ప్రజల కోసం దామన్న పనిచేశారు …
` బీసీ రిజర్వేషన్ల ఉద్యమం ఉధృతం ` బీసీ జేఏసీ చైర్మన్గా ఆర్ కృష్ణయ్య, వర్కింగ్ చైర్మన్గా జాజుల శ్రీనివాస్ గౌడ్ ` రిజర్వేషన్ల సాధన కోసం …
ఖమ్మం (జనంసాక్షి) : తెలంగాణ సివిల్ సర్వీస్ కండక్ట్ రూల్స్ కు విరుద్ధంగా ప్రవర్తించినందుకు బూతు మాస్టర్ పై వేటు పడింది. విధుల్లో నిర్లక్ష్యం వహించడంతో పాటు, …
` కిలోల కొద్దీ వెండి, బంగారం, నగదు, లగ్జరీ కార్లు, 17 టన్నుల తేనె ` మధ్యప్రదేశ్ ప్రభుత్వ అధికారి జీపీ మెహ్రా అవినీతి బాగోతం భోపాల్(జనంసాక్షి):కోట్ల …
హైదరాబాద్(జనంసాక్షి): తెలంగాణ డీజీపీ శివధర్రెడ్డి ఎదుట మావోయిస్టు కీలక నేతలు లొంగిపోయారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీజీపీ మాట్లాడారు. ‘‘కుంకటి వెంకటయ్య అలియాస్ …
` ట్రంప్కి దక్కని నోబెల్ శాంతి బహుమతి ఓస్లో(జనంసాక్షి): అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కి భారీ షాక్ తగిలింది. ట్రంప్కు 2025 నోబెల్ శాంతి బహుమతి దక్కలేదు. …
` వెనెజులాలో ప్రజాస్వామ్య హక్కుల కోసం పోరాటంతో పురస్కారం ` నోబెల్ శాంతి పురస్కారం ట్రంప్నకు అంకితమన్న విజేత స్వీడన్(జనంసాక్షి):ఈ ఏడాది ప్రతిష్ఠాత్మక నోబెల్ శాంతి బహుమతి …
` హైదరాబాద్ సమగ్రాభివృద్ధికి కట్టుబడి ఉన్నాం ` నగరంలో అభివృద్ధి పనులకు ఏటా రూ.10వేల కోట్లు ` రాయదుర్గంలో ఎకరం 177 కోట్లు పలికింది ` బిల్డర్లు …
` బీసీ రిజర్వేషన్ల బిల్లుకు అడ్డుపడిరదే ఆ పార్టీయే.. ` హైకోర్టు స్టే ఇవ్వడంతో భాజపా నేతలు సంబరాలు చేసుకుంటున్నారు ` మండిపడ్డ కూనంనేని హైదరాబాద్(జనంసాక్షి):బీసీ రిజర్వేషన్ల …
` హైకోర్టు తీర్పుతో 56 శాతం బీసీ ప్రజల హక్కులకు విఘాతం ` ప్రభుత్వం స్పందించకపోతే తెలంగాణ బంద్ ప్రకటిస్తామని హెచ్చరిక ` ఆదరబాదరగా స్టే విధించాల్సి …
ఇందిరమ్మ ఇల్లు నిర్మించకుండా అడ్డుకుంటున్నారు ఆర్మూర్ ఎంజె హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న మహిళ ఆర్మూర్,అక్టోబర్ 10 (జనంసాక్షి) : ఇందిరమ్మ ఇల్లు నిర్మాణం చేసుకోకుండా ఇంటి …
` కర్ణాటక కీలక నిర్ణయం బెంగుళూరు(జనంసాక్షి):మహిళా ఉద్యోగుల విషయంలో కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నెలకు ఒక రోజు వేతనంతో కూడిన సెలవు ఇవ్వాలని రాష్ట్ర …
` టికెట్ ధరల పెంపుతో కుటుంబాలపై భారం ` బస్ భవన్ వద్ద బీఆర్ఎస్ నేతల ఆందోళన ` ఎండి నాగిరెడ్డిని కలిసి వినతిపత్రం ఇచ్చిన కేటీఆర్ …
– స్టార్మర్తో భేటీ అనంతరం ప్రధాని మోదీ ` ముంబయిలో ఇరువురి సమావేశంలో ` కీలక అంశాలపై ఇరుదేశాధినేతలు చర్చలు ముంబై(జనంసాక్షి):భారత్-యూకే సహజ భాగస్వామ్యులని ప్రధాని నరేంద్ర …
` లాస్లో క్రాస్జ్నాహోర్కైకు దక్కిన పురస్కారం స్టాక్హోం(జనంసాక్షి):ప్రముఖ హంగేరియన్ రచయిత లాస్లో క్రాస్జ్నాహోర్కై ఈ ఏడాది సాహిత్యంలో నోబెల్ బహుమతిని గెలుచుకున్నారు. సాహిత్య బహుమతి
` నోటిఫికేషన్నూ నిలుపుదల చేస్తూ ఆదేశాలు ` ఆరు వారాల పాటు నిలిచిపోయిన ఎన్నికల ప్రక్రియ ` కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి ఆదేశం ` రెండురోజుల …
` హైకోర్టు తీర్పు నేపథ్యంలో ఎస్ఈసీ ప్రకటన హైదరాబాద్(జనంసాక్షి): స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు తీర్పు నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం కీలక …
` మంటల్లో ఆరుగురు దుర్మరణం ` పలువురికి గాయాలు..ఆస్పత్రికి తరలింపు ` అంబేద్కర్ కోనసీమ జిల్లాలో చోటు చేసుకున్న ప్రమాదం ` ఘటనపై పీఎం మోదీ, సీఎం …
` ముగిసిన వివాదం ` టీపీసీసీ చీఫ్ నివాసంలో ఇరువురు మంత్రుల భేటీ ` కలిసి పనిచేయాలని మహేశ్ గౌడ్ సూచన హైదరాబాద్(జనంసాక్షి): తెలంగాణ కాంగ్రెస్లో ఇటీవల …
` నేటినుంచి నామినేషన్ల జాతర ` ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలకు స్వీకరణ హైదరాబాద్(జనంసాక్షి):తెలంగాణలో ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలకు గురువారం ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది. నేడు ఉదయ
` పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ హైదరాబాద్(జనంసాక్షి): తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల అంశంపై హైకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం తరఫు న్యాయవాదులు బలమైన వాదనలు వినిపించారని టీపీసీసీ …
` విచారణ నేటికి వాయిదా ` హైకోర్టులో వాదనలు బలంగా వినిపిస్తున్న సర్కారు ` సమగ్ర కులగణన..బీపీ రిజర్వేషన్లపై ధర్మాసనానికి వివరణ ` జీవోను కొట్టేయాలని పటిషనర్ …
` ప్రకటించిన కాంగ్రెస్ అధిష్ఠానం హైదరాబాద్(జనంసాక్షి):జూబ్లీహిల్స్ ఉపఎన్నికకు పార్టీ అభ్యర్థిని కాంగ్రెస్ అధిష్ఠానం ప్రకటించింది. వి.నవీన్ యాదవ్ పేరును ఏఐసీసీ బుధవారం రాత్రి అధ
` 42శాతం రిజర్వేషన్లకు కట్టుబడి ఉన్నాం ` అన్ని రకాల రిజర్వేషన్లకు భాజపా వ్యతిరేకం ` ఢల్లీిలో మీడియాతో మంత్రులు భట్టి, పొన్నం న్యూఢల్లీి(జనంసాక్షి) :సుప్రీం కోర్టు …
` ఇ.బ్రుంకో, ఫ్రెడ్రామ్స్డెల్, షిమోన్ సకాగుచిలకు వైద్య శాస్త్రంలో అత్యున్నత పురస్కారం న్యూఢల్లీి(జనంసాక్షి) :2025 సంవత్సరానికి గాను వైద్యరంగంలో ముగ్గురికి నోబెల్ బహుమతిని ప్రకటించా
` ముందుకొచ్చిన ఎలి లిల్లీ అండ్ కంపెనీ ` రూ.9000 కోట్లతో తయారీ కేంద్రం ఏర్పాటు ` పరిశ్రమలు పెట్టే వారికి అన్నిరకాల మద్దతిస్తాం: సీఎం రేవంత్ …
` నవంబర్ 11న పోలింగ్ ` 14న కౌంటింగ్..అదేరోజు ఫలితం ప్రకటన ` షెడ్యూల్ విడుదల చేసిన ఈసీ న్యూఢల్లీి(జనంసాక్షి) :తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎప్పుడెప్పుడా అని …
` రెండు విడుతల్లో ఎలక్షన్ల నిర్వహణ ` నవంబర్ 6, 11 తేదీల్లో పోలింగ్ ` నవంబర్ 14న కౌంటింగ్..అదేరోజు ఫలితాలు ` 90 వేల పోలింగ్ …
సుప్రీంకోర్టు సిట్టింగ్ న్యాయమూర్తిపై దాడి గర్హనీయం తీవ్రంగా ఖండిరచిన జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి హైదరాబాద్, అక్టోబర్ 06 (జనంసాక్షి) : సుప్రీం కోర్టు సిట్టింగ్ న్యాయమూర్తిపై …
సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్పై దాడికి యత్నం ` వాదనలు వింటున్న బీఆర్ గవాయ్పై బూటు విసిరేందుకు ఓ న్యాయవాది యత్నం ` వెంటనే అప్రమత్తమై అడ్డుకున్న …
` 14 మంది దుర్మరణం.. ` శిథిలాల కింద మరికొందరు ` పశ్చిమ బెంగాల్లోని డార్జిలింగ్లో విషాదం డార్జిలింగ్(జనంసాక్షి):పశ్చిమ బెంగాల్లోని డార్జిలింగ్ జిల్లాలో కొండచరియలు విరిగిపడి 14 …
` బస్సు ఛార్జీలు పెంపుపై కేటీఆర్ ఆగ్రహం హైదరాబాద్(జనంసాక్షి): జంట నగరాల్లో బస్సు ఛార్జీల పెంపు నిర్ణయం దుర్మార్గమని భారత రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ …
` బలహీన వర్గాల కోసం జీవితాంతం పోరాటం చేసిన వెంకటస్వామి ` డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు హైదరాబాద్(జనంసాక్షి):చిన్ననాటి నుంచి మొదలుకొని సమాజంలోని బడుగు, బలహీన …
` పెంచిది మీరే.. తగ్గించింది మీరే.. ` వసూళ్లు చేసింది వెనక్కి ఇస్తారా! : హరీశ్ హైదరాబాద్(జనంసాక్షి): మోసగించడం, దోచుకోవడంలో కాంగ్రెస్, భాజపా దొందూ దొందేనని మాజీ …
` ఉప ఎన్నికల అభ్యర్థుల జాబితా ఖరారు చేసిన కాంగ్రెస్ ` కసరత్తు పూర్తి చేసిన పార్టీ రాష్ట్ర నాయకత్వం హైదరాబాద్(జనంసాక్షి):జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అభ్యర్థి ఎంపికపై …
` తేజస్వీ యాదవ్వైపు యువతరం చూపు ` పలు సర్వేల్లో క్రమక్రమంగా మద్దతు పెరుగుతున్న వెల్లడి ` కాలం చెల్లిన నేతగా నితీశ్ కుమార్ పట్ల విముఖత …
– అగ్రరాజ్యాల సరసన భారత్ ` డీఆర్డీవోతో మరో భారీ ఒప్పందం ` రూ. 2 లక్షల కోట్ల వ్యయంతో 125 అత్యాధునిక జెట్ఫైటర్ల తయారీ స్వదేశీ …
` లేదంటే సమ్మె బాట పడతాం ` మరోసారి ప్రైవేటు కళాశాలలు హెచ్చరిక హైదరాబాద్(జనంసాక్షి):ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు చెల్లించక పోవడంతో ప్రైవేటు కళాశాలలు సమ్మెకు సిద్ధమవుతున్నాయి. …
` స్కూళ్ల నిర్మాణానికి రూ. 5,863 కోట్లు కేటాయించిన కేంద్రం ` తెలంగాణలో భద్రాద్రి కొత్తగూడెం,ములుగు,జగిత్యాల,వనపర్తి జిల్లాల్లో ఏర్పాటు న్యూఢల్లీి(జనంసాక్షి):తల్లిదండ్రులకు కేంద్ర ప్రభుత్
` కావాల్సిన యంత్రాంగం ఉంది ` సాంకేతికతను ఉపయోగించుకుని ముందుకు వెళతాం ` తెలంగాణలో శాంతి భద్రతలకు పెద్దపీట ` ఖాళీల భర్తీని ప్రభుత్వం దృష్టికి తీసుకుని …
` కేంద్రప్రభుత్వ ఉద్యోగులకు కరవు భత్యాన్ని పెంచుతూ కేబినెట్ ఆమోదం న్యూఢల్లీి(జనంసాక్షి):ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం శుభవార్త చెప్పింది. దీపావళి కానుకగా కరవు భత్యాన్ని 3 శాతం పెంచేందు
` ఆశావహుల నివేదిక ఇవ్వండి ` గెలుపే లక్ష్యంగా పనిచేయండి ` స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికశాతం స్థానాలను కైవసం చేసుకోవాలి ` మంత్రులకు ముఖ్యమంత్రి సూచన …
– 783 పోస్టుల భర్తీకి జనరల్ ర్యాంక్లు ప్రకటించిన టీజీపీఎస్సీ హైదరాబాద్(జనంసాక్షి): గ్రూప్-2 ఫలితాలను టీజీపీఎస్సీ విడుదల చేసింది. మొత్తం 783 పోస్టులకుగానూ ఎంపికైన 782 మంది …
` భారత పుత్రికలు ఎటువంటి పరిస్థితులనైనా ఎదుర్కోగలరు.. ` మన్కీ బాత్లో ప్రధాని మోదీ న్యూఢల్లీి(జనంసాక్షి):‘వికసిత్ భారత్’ లక్ష్య సాధనకు దేశ ప్రజలు స్వయం సమృద్ధి బాటలో …
` అమెరికా ప్రయోజనాలకు హానీ కలిగించే విధానాలను వెంటనే రద్దు చేసుకోవాలి ` ఉక్రెయిన్తో యుద్ధం మొదలయ్యాకే భారత్ రష్యా నుంచి రాయితీపై ముడి చమురు కొనుగోళ్లు …
` ముగ్గురు మావోయిస్టులు మృతి కాంకేర్(జనంసాక్షి):ఛత్తీస్గఢ్లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. కాంకేర్ జిల్లాలో భద్రతా బలగాలు, మావోయిస్టులకు మధ్య కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ కాల్పుల్లో
` మావోయిస్టులతో కాల్పుల ప్రతిపాదనను తిరస్కరిస్తున్నాం ` కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు న్యూఢల్లీి(జనంసాక్షి):ఆయుధాలు వదిలేసి చర్చలకు వచ్చే విషయంలో మావోయిస్టుల్లో భిన్న