` మంటల్లో ఆరుగురు దుర్మరణం ` పలువురికి గాయాలు..ఆస్పత్రికి తరలింపు ` అంబేద్కర్ కోనసీమ జిల్లాలో చోటు చేసుకున్న ప్రమాదం ` ఘటనపై పీఎం మోదీ, సీఎం …
` ముగిసిన వివాదం ` టీపీసీసీ చీఫ్ నివాసంలో ఇరువురు మంత్రుల భేటీ ` కలిసి పనిచేయాలని మహేశ్ గౌడ్ సూచన హైదరాబాద్(జనంసాక్షి): తెలంగాణ కాంగ్రెస్లో ఇటీవల …
` నేటినుంచి నామినేషన్ల జాతర ` ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలకు స్వీకరణ హైదరాబాద్(జనంసాక్షి):తెలంగాణలో ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలకు గురువారం ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది. నేడు ఉదయ
` పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ హైదరాబాద్(జనంసాక్షి): తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల అంశంపై హైకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం తరఫు న్యాయవాదులు బలమైన వాదనలు వినిపించారని టీపీసీసీ …
` విచారణ నేటికి వాయిదా ` హైకోర్టులో వాదనలు బలంగా వినిపిస్తున్న సర్కారు ` సమగ్ర కులగణన..బీపీ రిజర్వేషన్లపై ధర్మాసనానికి వివరణ ` జీవోను కొట్టేయాలని పటిషనర్ …
` ప్రకటించిన కాంగ్రెస్ అధిష్ఠానం హైదరాబాద్(జనంసాక్షి):జూబ్లీహిల్స్ ఉపఎన్నికకు పార్టీ అభ్యర్థిని కాంగ్రెస్ అధిష్ఠానం ప్రకటించింది. వి.నవీన్ యాదవ్ పేరును ఏఐసీసీ బుధవారం రాత్రి అధ
` 42శాతం రిజర్వేషన్లకు కట్టుబడి ఉన్నాం ` అన్ని రకాల రిజర్వేషన్లకు భాజపా వ్యతిరేకం ` ఢల్లీిలో మీడియాతో మంత్రులు భట్టి, పొన్నం న్యూఢల్లీి(జనంసాక్షి) :సుప్రీం కోర్టు …
` ఇ.బ్రుంకో, ఫ్రెడ్రామ్స్డెల్, షిమోన్ సకాగుచిలకు వైద్య శాస్త్రంలో అత్యున్నత పురస్కారం న్యూఢల్లీి(జనంసాక్షి) :2025 సంవత్సరానికి గాను వైద్యరంగంలో ముగ్గురికి నోబెల్ బహుమతిని ప్రకటించా
` ముందుకొచ్చిన ఎలి లిల్లీ అండ్ కంపెనీ ` రూ.9000 కోట్లతో తయారీ కేంద్రం ఏర్పాటు ` పరిశ్రమలు పెట్టే వారికి అన్నిరకాల మద్దతిస్తాం: సీఎం రేవంత్ …
` నవంబర్ 11న పోలింగ్ ` 14న కౌంటింగ్..అదేరోజు ఫలితం ప్రకటన ` షెడ్యూల్ విడుదల చేసిన ఈసీ న్యూఢల్లీి(జనంసాక్షి) :తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎప్పుడెప్పుడా అని …
` రెండు విడుతల్లో ఎలక్షన్ల నిర్వహణ ` నవంబర్ 6, 11 తేదీల్లో పోలింగ్ ` నవంబర్ 14న కౌంటింగ్..అదేరోజు ఫలితాలు ` 90 వేల పోలింగ్ …
సుప్రీంకోర్టు సిట్టింగ్ న్యాయమూర్తిపై దాడి గర్హనీయం తీవ్రంగా ఖండిరచిన జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి హైదరాబాద్, అక్టోబర్ 06 (జనంసాక్షి) : సుప్రీం కోర్టు సిట్టింగ్ న్యాయమూర్తిపై …
సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్పై దాడికి యత్నం ` వాదనలు వింటున్న బీఆర్ గవాయ్పై బూటు విసిరేందుకు ఓ న్యాయవాది యత్నం ` వెంటనే అప్రమత్తమై అడ్డుకున్న …
` 14 మంది దుర్మరణం.. ` శిథిలాల కింద మరికొందరు ` పశ్చిమ బెంగాల్లోని డార్జిలింగ్లో విషాదం డార్జిలింగ్(జనంసాక్షి):పశ్చిమ బెంగాల్లోని డార్జిలింగ్ జిల్లాలో కొండచరియలు విరిగిపడి 14 …
` బస్సు ఛార్జీలు పెంపుపై కేటీఆర్ ఆగ్రహం హైదరాబాద్(జనంసాక్షి): జంట నగరాల్లో బస్సు ఛార్జీల పెంపు నిర్ణయం దుర్మార్గమని భారత రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ …
` బలహీన వర్గాల కోసం జీవితాంతం పోరాటం చేసిన వెంకటస్వామి ` డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు హైదరాబాద్(జనంసాక్షి):చిన్ననాటి నుంచి మొదలుకొని సమాజంలోని బడుగు, బలహీన …
` పెంచిది మీరే.. తగ్గించింది మీరే.. ` వసూళ్లు చేసింది వెనక్కి ఇస్తారా! : హరీశ్ హైదరాబాద్(జనంసాక్షి): మోసగించడం, దోచుకోవడంలో కాంగ్రెస్, భాజపా దొందూ దొందేనని మాజీ …
` ఉప ఎన్నికల అభ్యర్థుల జాబితా ఖరారు చేసిన కాంగ్రెస్ ` కసరత్తు పూర్తి చేసిన పార్టీ రాష్ట్ర నాయకత్వం హైదరాబాద్(జనంసాక్షి):జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అభ్యర్థి ఎంపికపై …
` తేజస్వీ యాదవ్వైపు యువతరం చూపు ` పలు సర్వేల్లో క్రమక్రమంగా మద్దతు పెరుగుతున్న వెల్లడి ` కాలం చెల్లిన నేతగా నితీశ్ కుమార్ పట్ల విముఖత …
– అగ్రరాజ్యాల సరసన భారత్ ` డీఆర్డీవోతో మరో భారీ ఒప్పందం ` రూ. 2 లక్షల కోట్ల వ్యయంతో 125 అత్యాధునిక జెట్ఫైటర్ల తయారీ స్వదేశీ …
` లేదంటే సమ్మె బాట పడతాం ` మరోసారి ప్రైవేటు కళాశాలలు హెచ్చరిక హైదరాబాద్(జనంసాక్షి):ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు చెల్లించక పోవడంతో ప్రైవేటు కళాశాలలు సమ్మెకు సిద్ధమవుతున్నాయి. …
` స్కూళ్ల నిర్మాణానికి రూ. 5,863 కోట్లు కేటాయించిన కేంద్రం ` తెలంగాణలో భద్రాద్రి కొత్తగూడెం,ములుగు,జగిత్యాల,వనపర్తి జిల్లాల్లో ఏర్పాటు న్యూఢల్లీి(జనంసాక్షి):తల్లిదండ్రులకు కేంద్ర ప్రభుత్
` కావాల్సిన యంత్రాంగం ఉంది ` సాంకేతికతను ఉపయోగించుకుని ముందుకు వెళతాం ` తెలంగాణలో శాంతి భద్రతలకు పెద్దపీట ` ఖాళీల భర్తీని ప్రభుత్వం దృష్టికి తీసుకుని …
` కేంద్రప్రభుత్వ ఉద్యోగులకు కరవు భత్యాన్ని పెంచుతూ కేబినెట్ ఆమోదం న్యూఢల్లీి(జనంసాక్షి):ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం శుభవార్త చెప్పింది. దీపావళి కానుకగా కరవు భత్యాన్ని 3 శాతం పెంచేందు
` ఆశావహుల నివేదిక ఇవ్వండి ` గెలుపే లక్ష్యంగా పనిచేయండి ` స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికశాతం స్థానాలను కైవసం చేసుకోవాలి ` మంత్రులకు ముఖ్యమంత్రి సూచన …
– 783 పోస్టుల భర్తీకి జనరల్ ర్యాంక్లు ప్రకటించిన టీజీపీఎస్సీ హైదరాబాద్(జనంసాక్షి): గ్రూప్-2 ఫలితాలను టీజీపీఎస్సీ విడుదల చేసింది. మొత్తం 783 పోస్టులకుగానూ ఎంపికైన 782 మంది …
` భారత పుత్రికలు ఎటువంటి పరిస్థితులనైనా ఎదుర్కోగలరు.. ` మన్కీ బాత్లో ప్రధాని మోదీ న్యూఢల్లీి(జనంసాక్షి):‘వికసిత్ భారత్’ లక్ష్య సాధనకు దేశ ప్రజలు స్వయం సమృద్ధి బాటలో …
` అమెరికా ప్రయోజనాలకు హానీ కలిగించే విధానాలను వెంటనే రద్దు చేసుకోవాలి ` ఉక్రెయిన్తో యుద్ధం మొదలయ్యాకే భారత్ రష్యా నుంచి రాయితీపై ముడి చమురు కొనుగోళ్లు …
` ముగ్గురు మావోయిస్టులు మృతి కాంకేర్(జనంసాక్షి):ఛత్తీస్గఢ్లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. కాంకేర్ జిల్లాలో భద్రతా బలగాలు, మావోయిస్టులకు మధ్య కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ కాల్పుల్లో
` మావోయిస్టులతో కాల్పుల ప్రతిపాదనను తిరస్కరిస్తున్నాం ` కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు న్యూఢల్లీి(జనంసాక్షి):ఆయుధాలు వదిలేసి చర్చలకు వచ్చే విషయంలో మావోయిస్టుల్లో భిన్న
సెప్టెంబర్ 24 (జనంసాక్షి) హైదరాబాద్ : బీసీ రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించాల్సిందేనని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ మధుసూదనాచారి డిమాండ్ చేశారు. తెలంగాణ భవన్లో …