వన్ప్లస్ స్మార్ట్ఫోన్ బ్రాండ్ ఇటీవల వన్ప్లస్ 10T ఫోన్ ని లాంచ్ చేసింది. ఇది ప్రారంభించబడి కొన్ని రోజుల అయినప్పటికి దాని మొదటి సాఫ్ట్వేర్ అప్డేట్ను అందుకోవడం ప్రారంభించింది. కొత్
ఆల్ఫాబెట్ ఆధ్వర్యంలో పనిచేసే వీడియో యాప్ యూట్యూబ్ తన యొక్క వీడియో స్ట్రీమింగ్ సేవల కోసం ఆన్లైన్ స్టోర్ను ప్రారంభించాలని యోచిస్తున్నట్లు వాల్ స్ట్రీట్ జర్నల్ ఒక నివేదికను వెల్లడిం
మీరు చాలా ఆఫ్లైన్ లో వీడియో లను చూసినట్లయితే, మీకు ఓపెన్ సోర్స్ మల్టీ-ప్లాట్ఫారమ్ వీడియో ప్లేయింగ్ యాప్ VLC గురించి తప్పక తెలిసి ఉంటుంది. VLC మీడియా ప్లేయర్ Android, iOS, macOS, Windows మరియు Linux వంటి దాదాపు
Apple కంపెనీ వచ్చే నెలలో ఐఫోన్ 14 సిరీస్ స్మార్ట్ఫోన్లను విడుదల చేయడానికి సిద్ధమవుతోంది. ఈ క్రమంలో ఇప్పటికే ఉన్న పాత మోడల్స్ను కొనుగోలు చేయాలనుకునే వారికి అనేక లాభదాయకమైన తగ్గింపులు
Samsung కంపెనీ ఇటీవల నిర్వహించిన Galaxy అన్ప్యాక్డ్ ఈవెంట్ 2022 లో భాగంగా Samsung Galaxy Watch 5 మరియు Galaxy Watch 5 Pro లను లాంచ్ చేసింది. కాగా, భారత దేశంలో ఆయా స్మార్ట్ వాచ్ల ధరలను కూడా కంపెనీ ఇప్పటికే వెల్లడించ
Microsoft ఉద్యోగులకు ఇంకా బ్యాడ్ డేస్ ముగియనట్లు కనిపిస్తోంది. ఇప్పటికే, ఈ ఏడాది జూలైలో 1,800 మందికి పైగా ఉద్యోగులను ఆ సంస్థ తొలగించినట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా, సీఈవో సత్య
సోషల్ మీడియా ప్లాట్ఫారమ్లో ఒకటైన ఇన్స్టాగ్రామ్ యాప్ తన వినియోగదారుల యొక్క ప్రతి చర్యను ముఖ్యంగా పాస్వర్డ్లు, అడ్రసులు, ప్రతి ఒక్క ట్యాప్, టెక్స్ట్ మెసేజ్ లు మరియు స్క్రీన్షాట్
అంతరిక్షంలోని చీకటిలో ప్రయాణిస్తూ, డబుల్ ఆస్టరాయిడ్ రీడైరెక్షన్ టెస్ట్(DART) అనే లక్ష్యంతో పరీక్షించడానికి సిద్ధంగా ఉంది NASA. మరియు ఈ సంవత్సరం సెప్టెంబర్ 26న నాసా ఇంజనీర్లు ఉద్దేశపూర్వకంగా
Samsung కంపెనీ ఇటీవల నిర్వహించిన గెలాక్సీ అన్ప్యాక్డ్ ఈవెంట్లో Samsung Galaxy Z Fold4 మరియు Galaxy Z Flip 4 ఫోల్డబుల్ స్మార్ట్ఫోన్లను ఆవిష్కరించింది. ఇప్పుడు, కంపెనీ గెలాక్సీ A04 కోర్ కలిగిన ఎంట్రీ-లెవల్
ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్ఫారమ్ ఫేస్బుక్ యొక్క వాడకం ఒకప్పుడు అధికంగా ఉండేది. 2014-15లో మధ్యకాలంలో ఫేస్బుక్ ని ఉపయోగించే టీనేజర్ల (13 నుండి 17 సంవత్సరాల వయస్సు) యొక్క వాటా 71 శాతం ఉండగా ప్రస
చైనా యొక్క స్మార్ట్ఫోన్ తయారీ సంస్థ షియోమికి ఇండియాలో మంచి మార్కెట్ ఉంది. ఈ షియోమి సంస్థ ముందు నుంచి కూడా బడ్జెట్ ధరలో స్మార్ట్ఫోన్లను విడుదల చేస్తూ అందరి దృష్టిని తనవైపుకు తిప్పు
భారత ఇండిపెండెన్స్ డే సందర్భంగా Reliance Jio ఇప్పటికే యూజర్లకు ప్రత్యేక ఆఫర్తో కూడిన ఓ ప్లాన్ ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా, దానికి తోడు మరో రెండు ఆఫర్లను వినియోగదారుల మ
Samsung తన ఫోల్డబుల్ ఫోన్ల పరిధిని విస్తరించింది. అయితే, ఈ ఫోన్లు ఇంకా షిప్పింగ్ను ప్రారంభించలేదు. దీని అర్థం మీరు పాత తరం ఫోల్డబుల్ ఫోన్లలో కొన్నింటిపై తగ్గింపు ఆఫర్లతో పొందవచ్చు. Samsung ఇం
వివో కంపెనీ తమ మిడ్ రేంజ్ సెగ్మెంట్ ను క్రమంగా విస్తరిస్తోంది. తాజాగా Vivo Y77e 5G మిడ్ రేంజ్ స్మార్ట్ఫోన్ ను మార్కెట్లో విడుదల చేసింది. ఈ మొబైల్ ప్రస్తుతానికి అయితే హోం మార్కెట్ చైనాలో
ఆపిల్ బ్రాండ్ యొక్క పరికరాలను ఉపయోగించడానికి చాలా మంది ఇష్టపడుతూ ఉంటారు. ఇందులో గుర్తించదగిన మరియు చెప్పుకోదగ్గ ఫీచర్లు చాలానే ఉన్నాయి. వాటిలో అధికంగా ఎక్కువ మంది ఉపయోగించేది Siri వాయిస
భారత ప్రభుత్వ రంగ టెల్కో భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) స్వాతంత్య్ర దినోత్సవ సందర్భంగా అద్భుతమైన ఆఫర్ ప్రకటించింది. కేవలం రూ.275కే ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ 75 రోజుల ఫైబర్ బ్రాడ
Xiaomi తన 2వ తరం ఫోల్డింగ్ స్మార్ట్ఫోన్, Xiaomi మిక్స్ ఫోల్డ్ 2 ని విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది. ఇప్పటికే విడుదల చేసిన టీజర్ల ప్రకారం, Xiaomi మిక్స్ ఫోల్డ్ 2 తాజాగా కనిపిస్తుంది. ప్రత్యేకించి వెనుక
వన్ప్లస్ 10T 5G స్మార్ట్ఫోన్ ఇండియాలో ఇటీవల లాంచ్ అయింది. ఈ స్మార్ట్ఫోన్ యొక్క 16GB RAM వేరియంట్ సేల్స్ భారతదేశంలో ఆగస్టు 16 నుండి మొదలుకానున్నాయి. ఈ వన్ప్లస్ 10T 5G ఫోన్ గత వారం భారతదేశంతో సహా
భారత మార్కెట్లో Vivo V25 Pro లాంచ్కు రంగం సిద్ధమైంది. భారతదేశంలో Vivo V25 ప్రో లాంచ్ ఆగష్టు 17 న లాంచ్ చేయనున్నట్లు కంపెనీ ధ్రువీకరించింది. ఈ స్మార్ట్ఫోన్ Vivo V25 సిరీస్లో భాగం.. కాగా ఇది రంగు రంగు
మోటో కంపెనీ భారత మార్కెట్కు మరో కొత్త మొబైల్ను పరిచయం చేసింది. Moto G62 పేరుతో సరికొత్త స్మార్ట్ఫోన్ను గురువారం భారత మార్కెట్లో విడుదల చేసింది. ఈ మొబైల్ పలు అప్గ్రేడెడ్ వర్ష
Poco ఈ ఏడాది ఏప్రిల్లో Poco M4 5G యొక్క గ్లోబల్ లాంచ్ కోసం సిద్ధమవుతున్నట్లు ప్రకటించింది. పోకో గ్లోబల్ తన అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ను గ్లోబల్ మార్కెట్లలో డివైజ్ లాంచ్ చేస్తున్నట్లు ధృవ
కుపెర్టినో ఆధారిత టెక్ దిగ్గజం ఆపిల్ ఇటీవల విడుదల చేసిన iOS 14 అప్ డేట్ తో ఐఫోన్లో కొత్తగా స్లీప్ షెడ్యూల్ అనే కొత్త ఫీచర్ని పరిచయం చేసింది. ఈ ఫీచర్ దీని యొక్క పేరుకు తగ్గట్టుగా మీ యొక్క ని
ప్రముఖ ఇన్స్టంట్ మెసేజింగ్ యాప్ Telegram భారత్లో విశేషమైన యూజర్ బేస్ను కలిగి ఉంది. మెటాకు చెందిన Whatsapp తర్వాత ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది వినియోగదారులు ఈ యాప్ను వినియోగిస్తున్న
శాంసంగ్ తాజాగా Galaxy Z Fold 4 స్మార్ట్ఫోన్ను విడుదల చేసింది. ఈ ఫోన్తో పాటు Galaxy Z Flip 4, Galaxy Watch 5, Galaxy Buds 2 ప్రో డివైజ్లను ప్రవేశపెట్టారు. Galaxy Z Fold 4 వాటిలో ప్రముఖమైనది మరియు ఈ ఫోన్ Snapdragon 8 Gen 1 ప్రాసెసర్తో పనిచేస
భారతదేశంలో రెండవ అతిపెద్ద టెలికాం ఆపరేటర్ అయిన భారతి ఎయిర్టెల్ FY22లో వినియోగదారుల నుండి అత్యధిక ఫిర్యాదులను అందుకుంది. ప్రైవేట్ టెల్కోల జాబితాలో ఎయిర్టెల్ తర్వాత వొడాఫోన్ ఐడియా (Vi) అధ
భారతదేశానికి స్వాతంత్య్రo వచ్చి 75 ఏళ్లు అవుతున్న సందర్భంగా కేంద్రం అజాదీ కా అమృత్ మహోత్సవాలను ఘనంగా నిర్వహిస్తోంది. ఈ 75వ ఇండిపెండెన్స్ డే దగ్గర పడుతున్న సందర్భంలో ప్రతి ఒ
ప్రస్తుత స్మార్ట్ యుగంలో స్మార్ట్పరికరాలను అధికంగా ఉపయోగిస్తున్న వారికి గూగుల్ అసిస్టెంట్ వంటి వర్చువల్ అసిస్టెంట్లు వినియోగదారుల యొక్క జీవితాలను మరింత సులభతరం చేశాయి. వినియోగదా
ప్రస్తుత స్మార్ట్ఫోన్ల యుగంలో మొబైల్ లేని వారు లేరు. స్మార్ట్ఫోన్ల సాయంతో తమ యొక్క అన్ని రకాల పనులను క్షణాలలో పూర్తి చేస్తున్నారు. స్మార్ట్ఫోన్ల యొక్క బ్రాండ్లు అనేకం ఉన్నప్పటి
Samsung కంపెనీ తమ తదుపరి తరం ఫోల్డబుల్ స్మార్ట్ఫోన్లను బుధవారం నిర్వహించిన గెలాక్సీ అన్ప్యాక్డ్ ఈవెంట్లో విడుదల చేసిన విషయం తెలిసిందే. వాటితో పాటుగా తమ కంపెనీకి చెందిన స్మ
Realme భారతదేశంలో దాని రాబోయే స్మార్ట్ఫోన్ Realme 9i 5G లాంచ్ తేదీని ధృవీకరించిన తర్వాత, గ్లోబల్ టెక్నాలజీ బ్రాండ్ Realme ఇప్పుడు రాబోయే Realme 9i 5G మీడియాటెక్ డైమెన్సిటీ 810 5G చిప్సెట్ మరియు అద్భుతమైన డిజై
ప్రముఖ సోషల్ మీడియా అప్లికేషన్ Snapchat ఇటీవలె తమ ప్లాట్ఫాంపై స్నాప్చాట్ ప్లస్ (Snapchat+) పేరుతో సబ్స్క్రిప్షన్ సేవల్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. తద్వారా తమ సంస్థకు మానిటైజ్ ప
భారతదేశంలోని ప్రముఖ టెలికాం ఆపరేటర్లలో ఒకటైన భారతీ ఎయిర్టెల్ తన 5G సేవలను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇది 2024 నాటికి గ్రామీణ ప్రాంతాలతో సహా దేశంలోని అన్ని పట్టణాలు మరియు నగరా
భారతదేశంలో మూడవ అతిపెద్ద టెలికాం ఆపరేటర్ అయిన వోడాఫోన్ ఐడియా(Vi) కొత్త వారిని ఆకట్టుకోవడానికి అనేక ప్రయత్నాలను చేస్తున్నది. అందులో భాగంగానే Vi Mobile యాప్ ద్వారా తన యొక్క వినియోగదారులకు గవర్
చైనాకు చెందిన మొబైల్స్ తయారీ సంస్థ టెక్నో.. భారత మార్కెట్లో క్రమంగా తమ ఉత్పత్తుల్ని విస్తరింపజేస్తోంది. తాజాగా ఆ కంపెనీ భారత మార్కెట్కు మరో కొత్త మొబైల్ను పరిచయం చేసింది.
గతంలో Smartphone యూజర్లకు తమ డివైజ్ల ఛార్జింగ్ కోసం ఒకే రకమైన సాధారణ పిన్ ఉండేది. క్రమంగా కాలానుగుణంగా మార్కెట్లో రకరకాల స్మార్ట్ఫోన్లు అందుబాటులోకి వచ్చాయి. విభిన్న రకాల స
మెటా యాజమాన్యంలోని ప్రముఖ సోషల్ మీడియా యాప్ ఇన్స్టాగ్రామ్ టిక్టాక్ కి పోటీగా రీల్స్ ని ప్రారంభించి అధిక మంది వినియోగదారులను ఆకట్టుకున్నది. ఇన్స్టాగ్రామ్ డైరెక్ట్ మెసేజ్లు (DMలు) ప్
Vivo V25 Pro స్మార్ట్ఫోన్ ను ఇండియా లో లాంచ్ చేస్తున్నట్లు ధృవీకరించబడింది. ఈ హ్యాండ్సెట్ కోసం ప్రత్యేక మైక్రోసైట్ ఇప్పుడు Vivo ఇండియా వెబ్సైట్లో ప్రత్యక్ష ప్రసారం చేయబడింది. Vivo V25 ప్రోగా పిల
గ్లోబల్ స్మార్ట్ఫోన్ తయారీదారులు OPPO మరియు దాని అనుబంధ సంస్థ OnePlus జర్మనీలో తమ బ్రాండ్ స్మార్ట్ఫోన్లు మరియు స్మార్ట్వాచ్ల యొక్క అమ్మకాలను పూర్తిగా నిలిపివేశాయి. జర్మనీలో ఫిన్నిష్ ట
ASUS భారతదేశంలో ల్యాప్టాప్లు, గేమింగ్ పరికరాలు, స్మార్ట్ఫోన్లు మరియు గేమింగ్ స్మార్ట్ఫోన్ మోడల్లు, మదర్బోర్డులు, కీబోర్డులు, వెబ్ కెమెరాలు, Wi-Fi రూటర్లతో సహా అనేక కొత్త పరికరాలను వి
భారతదేశంలోని టెలికాం రంగంలో అతి పెద్ద టెలికాం ఆపరేటర్ అయిన రిలయన్స్ జియో తన యొక్క వినియోగదారుల కోసం కొత్తగా స్వాతంత్ర్య దినోత్సవ ఆఫర్ను ప్రకటించింది. ఇండియాకు స్వాతంత్ర్యం వచ్చి 75 సం
భారతదేశంలోని టెలికాం రంగంలో మూడవ అతి పెద్ద టెలికాం సంస్థ అయిన వోడాఫోన్ ఐడియా(Vi) తన యొక్క వినియోగదారులను ఆకట్టుకోవడానికి అనేక ప్రయత్నాలను చేస్తున్నది. అందులో భాగంగానే ఇప్పుడు కౌన్ బనేగ
Samsung కంపెనీ నుంచి తదుపరి జెనరేషన్ ఫోల్డబుల్ మొబైల్స్ కోసం టెక్ ప్రియులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. కాగా, ఆ Samsung Galaxy Z Fold 4 మరియు Galaxy Z Flip 4 బుధవారం, ఆగస్ట్ 10న Samsung Galaxy Unpacked 2022 ఈవెంట్లో లాంచ్ అవుతా
ప్రస్తుతం స్మార్ట్ఫోన్ ఉత్పత్తుల తయారీ కంపెనీలు ఫోల్డబుల్ స్మార్ట్ఫోన్లపై దృష్టి సారిస్తున్నట్లు తెలుస్తోంది. ఓ వైపు దక్షిణ కొరియా టెక్ దిగ్గజం samsung కంపెనీ సాంసంగ్ కంపెనీ sams
అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ 2022 సేల్ ఇప్పుడు లైవ్లో ఉంది, వినియోగదారులకు వివిధ రకాల డీల్లతో పాటు ల్యాప్టాప్లపై కూడా ఆఫర్లను అందిస్తోంది. సరసమైన ధరలకు శక్తివంతమైన ల్యాప్టాప్
Apple కంపెనీ తాజా iOS 16 బీటా 5 అప్డేట్తో ఒక ప్రముఖ ఫీచర్ని యూజర్లకు పరిచయం చేసింది. మీరు ఐఫోన్ 13 లేదా, ఐఫోన్ 12 యూజర్ అయితే ఆ ఫీచర్ను ఎక్స్పీరియన్స్ చేయవచ్చు. అసలు ఆ ఫీచర్ ఏంటంటే.. చా
మోటో కంపెనీ భారత మార్కెట్కు మరో కొత్త మొబైల్ను పరిచయం చేసింది. Moto G32 పేరుతో సరికొత్త స్మార్ట్ఫోన్ను మంగళవారం భారత మార్కెట్లో విడుదల చేసింది. ఈ మొబైల్ పలు అప్గ్రేడెడ్ వర్
ప్రముఖ ఈ కామర్స్ సంస్థ Flipkart తమ ప్లాట్ఫాంపై బిగ్ సేవింగ్ డేస్ సేల్ (Big Saving Days Sale) ను ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సేల్ ఆగస్టు 6వ తేదీ న ప్రారంభమైంది. ఆగస్టు 10 వ తేదీ వరకు ఈ Big Saving Days Sale నిర్
భారతదేశంలోని స్మార్ట్ఫోన్ మార్కెట్లో Xiaomi, Oppo, Realme, Infinix, Tecno మరియు మరెన్నో చైనీస్ బ్రాండ్లు ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. భారతదేశం రూ.12,000. కంటే తక్కువ ధర కలిగిన స్మార్ట్ఫోన్లను నిషేధించాలని
టెలికాం రంగంలో కొత్త ఒరవడిని తీసుకొనివచ్చి అందరి దృష్టిని తనవైపుకు తిప్పుకొని నెంబర్ వన్ టెలికాం ఆపరేట్ గా ప్రస్తుతం చలామణి అవుతున్న రిలయన్స్ జియో సంస్థ తరువాత కాలంలో అనేక రంగాలలోకి
మీరు వర్క్ ఫ్రం హోం ద్వారా ఉద్యోగాన్ని చేస్తున్నారా! అయితే మీకు ఇంట్లో ఇంటర్నెట్ కనెక్షన్ (Broadband) సదుపాయానికి సంబంధించిన ప్రాధాన్యత గురించి తెలిసే ఉంటుంది. కొన్ని ప్రాంతాల్లో అఫర్
ఇప్పటికే,1.8-అంగుళాల టచ్స్క్రీన్ డిస్ప్లేతో Realme Watch 3 ఇటీవల భారతదేశంలో లాంచ్ చేయబడింది. ఇప్పుడు, చైనీస్ ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ రియల్మే వాచ్ 3 ప్రో మోనికర్తో దేశంలో మరొక కొత్త స్మార్ట్ వా
Apple కంపెనీ నుంచి iPhone 14 సిరీస్ విడుదల కోసం టెక్ ప్రియులు ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. అయితే, iPhone 14 విడుదల కాస్త ఆలస్యం అయ్యే అవకాశాలు ఉన్నాయని ఇప్పటికే పలు నివేదికలు చెబుతుండ
Redmi గత నెలలో భారతదేశంలో Redmi K50i 5G స్మార్ట్ఫోన్ను విడుదల చేసింది. ఈ స్మార్ట్ఫోన్కు భారత మార్కెట్లో మంచి స్పందన వచ్చిందనే చెప్పాలి.
చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ ఉత్పత్తుల తయారీ సంస్థ టెక్నో.. భారత్ మార్కెట్లో తమ Tecno Camon 19 Pro 5G మొబైల్ను విడుదల చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటోంది. ఆగస్టు 10వ తేదీన Tecno Camon 19 Pro 5G స్మార్ట్ఫో
దక్షిణ కొరియాకు చెందిన స్మార్ట్ఫోన్ ఉత్పత్తుల తయారీ బ్రాండ్ Samsung గత కొన్ని సంవత్సరాలుగా సాఫ్ట్వేర్ అప్డేట్ల విషయంలో క్రియాశీలకంగా పనిచేస్తోంది. ప్రస్తుతం, ఆ కంపెనీ ఆండ్రాయిడ
ఇండియాలోని ప్రైవేట్ టెలికాం సంస్థలు తన యొక్క వినియోగదారులను ఆకట్టుకోవడానికి అన్ని రకాల ప్రయత్నాలను చేస్తున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా మొబైల్ డేటా వినియోగం కోసం డిమాండ్ గణనీయంగా పె
OnePlus కంపెనీ నుంచి టెక్ ప్రియులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన OnePlus 10T 5G ఫ్లాగ్షిప్ మొబైల్ గత వారం ఎట్టకేలకు విడుదలైంది. ఈ స్మార్ట్ ఫోన్ Qualcomm Snapdragon 8+ Gen 1 ప్రాసెసర్, ట్రిపుల్ కెమెరా సెటప్ స
ప్రముఖ ఇన్స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ యొక్క వాడకం అధికమవుతున్నది. అయితే ఈ రోజులలో అందుబాటులో గల టెక్నాలజీ దృష్ట్యా హ్యాకర్ల భయం కూడా అధికంగా పట్టుకున్నది. దీనిని నివారించే ఉద్దేశ
ప్రముఖ ఈ కామర్స్ సంస్థ అమెజాన్ తన యొక్క వెబ్ సైట్ లో ప్రస్తుతం గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్స్ ని నిర్వహిస్తోంది. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా నిర్వహించే ఈ ప్రత్యేకమైన ఆన్లైన్ సేల
OnePlus Nord CE 2 5G వినియోగదారుల కోసం కొత్తగా ఆక్సిజన్ఓఎస్ 12ను విడుదల చేయడం ప్రారంభించినట్లు వన్ప్లస్ సంస్థ ప్రకటించింది. ఈ కొత్త అప్డేట్ ఆండ్రాయిడ్ 12 ఆధారంగా రూపొందించబడింది. ఇది మెరుగుపరచబడ
కొద్ది రోజుల క్రితం, HMD గ్లోబల్ భారతీయ మార్కెట్లో నోకియా 8210 4G అనే ఫ్లాగ్షిప్ ఫోన్ను విడుదల చేసింది. దీని తరువాత, కంపెనీ కొత్త Nokia 110 4G 2022 (నోకియా 110 2022) బీచ్ ఫోన్ మోడల్ను కూడా పరిచయం చేసింది. ముఖ్
మెటా యాజమాన్యంలోని ప్రముఖ ఫోటో మరియు వీడియో షేరింగ్ యాప్ ఇన్స్టాగ్రామ్ ప్రస్తుతం ఫుల్ స్క్రీన్ కంటెంట్ను తన యొక్క ప్లాట్ఫారమ్లోకి తీసుకురావడంపై దృష్టి సారిస్తోంది. ప్రస్తుతం ఇద
టోల్ ప్లాజా మరియు టోల్ ట్యాక్స్ గురించి ప్రతి ఒక్కరికి తెలిసే ఉంటుంది. హై-వే రోడ్ల మీద ప్రయాణం చేస్తున్నప్పుడు టోల్ ప్లాజా వద్ద టాక్స్ రూపంలో కొంత మొత్తంలో వసూలు చేస్తూ ఉంటారు. అయితే ఇటీ
దేశంలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు కౌంట్డౌన్ ప్రారంభమైంది. అదే సమయంలో ఇ-కామర్స్ ప్లాట్ఫారమ్లు తమ వినియోగదారుల కోసం ప్రత్యేక ఆఫర్లను ప్రకటించాయి. అలాగే, అనేక స్మార్ట్ఫోన్ కంపెన
ప్రముఖ ఈ కామర్స్ సంస్థ అమెజాన్ తన యొక్క వెబ్ సైట్ లో నేటి నుంచి గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్స్ ని నిర్వహిస్తోంది. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా నిర్వహించే ఈ ప్రత్యేకమైన ఆన్లైన్ సేల
శ్రావణమాసంలో పౌర్ణమి రోజున వచ్చే పండుగను రాఖీ పూర్ణిమ లేదా రక్షాబంధన్ అని కూడా పిలుస్తారు. సాంప్రదాయకంగా సోదరీమణులు సోదరుని యొక్క మణికట్టు మీద ఒక థ్రెడ్ (రాఖీ) కడితే చెడు నుండి రక్షణ కల
Tecno కంపెనీ Tecno Spark 9T మొబైల్స్ సేల్స్ను ప్రారంభించేందుకు రంగం సిద్ధం చేసుకుంటోంది. ఇప్పటికే ఈ కొత్త మోడల్ మొబైల్ను కంపెనీ గత నెల ఆఖర్లో భారత మార్కెట్లో విడుదల చేసింది. కాగా, ప్రముఖ
ఇండియాలోని DTH రంగంలో గల ముఖ్యమైన ఆపరేట్లలో టాటా ప్లే ఒకటి. ఈ ఆపరేట్ మరింత ఎక్కువ మంది వినియోగదారులను ఆకట్టుకోవడానికి ఎల్లప్పుడూ కొత్త మార్గాలను అనుసరిస్తూ ఉంటుంది. సౌత్ ఇండియాలో ప్రజలన
ఇటీవలి కాలంలో భారతదేశంలో ఆన్లైన్ షాపింగ్ చేసేవారి సంఖ్య పెరిగింది. ఆన్లైన్ షాపింగ్ ప్లాట్ఫారమ్లు అందించే ప్రత్యేక తగ్గింపులు దీనికి కారణమని చెప్పవచ్చు. ఇవే కాకుండా ప్రత్యేక రోజు
భారత 75వ ఇండిపెండెన్స్ డే ను పురస్కరించుకుని Amazon గ్రేట్ ఫ్రీడం ఫెస్టివల్ సేల్ 2022 ను ప్రారంభించబోతోంది. అయితే, ఈ సేల్లో భాగంగా Apple కంపెనీకి చెందిన iPhone 13 పై ఊహించని డిస్కౌంట్ లభించనుంద
Oppo ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్ల కోసం ఎదురు చూస్తున్న వినియోగదారుల కి ఒక శుభవార్త ఉంది. నివేదిక ప్రకారం, Oppo రెండు కొత్త Oppo Find సిరీస్ ఫోల్డబుల్ స్మార్ట్ఫోన్లపై పనిచేస్తోందని నమ్ముతారు. ఈ స్మా
ప్రభుత్వ టెలికాం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) ఆగస్టు నెలలోని స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రస్తుతం తన యొక్క వినియోగదారుల కోసం రెండు ప్రీపెయిడ్ ప్లాన్ల మీద ప్రమోషనల్ ఆఫర్
ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం Amazon, గ్రేట్ ఫ్రీడం ఫెస్టివల్ సేల్ 2022 లో భాగంగా ఆఫర్లు, డిస్కౌంట్లను అందించేందుకు సిద్ధమవుతోంది. భారత ఇండిపెండెన్స్ డే సందర్భంగా నిర్వహిస్తున్న ఈ సేల్
మీరు కొత్త ల్యాప్టాప్ కొనాలని ఎదురు చూస్తున్నారా? అవును అయితే, మీరు క్రోమాలో అందుబాటులో ఉన్న ఈ ఆఫర్లను పరిశీలించి, తగ్గింపులు మరియు ఆఫర్లను కూడా తనిఖీ చేయాలి. క్రోమా ప్రస్తుతం ప్రత్య
ఇండియాలోని ప్రైవేట్ టెలికాం ఆపరేటర్లలో మూడవ అతిపెద్ద ఆపరేటర్ అయిన వొడాఫోన్ ఐడియా (Vi) 2022 చివరి నాటికి మరొకసారి టారిఫ్ పెంపును ప్రకటించనున్నది. వొడాఫోన్ ఐడియా యొక్క ప్రస్తుత CEO రవీందర్ టక్
OnePlus కంపెనీ నుంచి టెక్ ప్రియులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన OnePlus 10T 5G ఫ్లాగ్షిప్ మొబైల్ ఎట్టకేలకు విడుదలైంది. ఈ స్మార్ట్ ఫోన్ Qualcomm Snapdragon 8+ Gen 1 ప్రాసెసర్, ట్రిపుల్ కెమెరా సెటప్ సహా పలు మ
శాంసంగ్ కంపెనీ మంచి లాభాల్లో దూసుకుపోతున్నట్లు కనిపిస్తోంది! ఎందుకంటే గత కొన్ని రోజులుగా శాంసంగ్ నిరంతరం కొత్త ఉత్పత్తులను ప్రకటిస్తూనే ఉంది.అలాగే తమ పాటు ఉత్పత్తులపై ఆఫర్లను ప్రకటి
వన్ప్లస్ బ్రాండ్ యొక్క అభివృద్ధి కోసం దోహదపడే అత్యంత ముఖ్యమైన మార్కెట్లలో ఇండియా ఒకటి. ఈ కంపెనీ యూరోప్ మరియు భారతదేశంలో అతి పెద్ద మార్కెట్ ని కలిగి ఉంది. వన్ప్లస్ బ్రాండ్ యొక్క సరికొ
మోటరోలా స్మార్ట్ఫోన్ సంస్థ భారతదేశంలో ఆగష్టు నెలలో రెండు స్మార్ట్ఫోన్లను లాంచ్ చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించింది. అయితే ఈ రెండు కొత్త స్మార్ట్ఫోన్లు వేరు వేరు రోజులలో లాంచ్ క
సోషల్ మీడియా యాప్ ల వినియోగం అధికంగా ఉన్న ఈ రోజులలో ఎక్కువ మంది వినియోగదారులు ఉపయోగిస్తున్న వాటిలో ట్విట్టర్ కూడా ఒకటి ఉంది. ఏదైనా ఒక టెక్స్ట్, ఫొటోస్, వీడియోలు వంటివి మరిన్ని మోడ్ల ద్వ
iQoo కంపెనీ గతవారం భారతదేశంలో తన యొక్క తాజా iQoo 9T 5G ఫ్లాగ్షిప్ స్మార్ట్ఫోన్ను విడుదల చేసింది. ఈ iQoo 9T 5G ఫోన్ యొక్క సేల్స్ అమెజాన్ లో ప్రారంభమయ్యాయి. ఈ కొత్త ఫోన్ క్వాల్కామ్ కంపెనీ యొక్క తాజా స
భారత ప్రభుత్వ రంగం టెలికాం సంస్థ BSNL, తమ వినియోగదారులను ఆకట్టుకునేందుకు ఎప్పటికప్పుడు సరికొత్త ప్లాన్లను అందుబాటులోకి తెస్తోంది. తాజాగా, 2022 అజాదీ కా అమృత్ మహోత్సవాలు జరుపు
భారతదేశంలో మరియు ప్రపంచవ్యాప్తంగా దాని Nothing తమ మొదటి స్మార్ట్ఫోన్ను లాంచ్ చేసిన తర్వాత ,ఇప్పుడు Nothing Phone 1 Lite ముందు ఫోన్ యొక్క తేలికపాటి వెర్షన్ ను లాంచ్ చేయడానికి సిద్ధంగా ఉంది.త్వరలో మరొక
ప్రస్తుతం స్మార్ట్ఫోన్ మార్కెట్లో 5G మొబైల్స్ హవా కొనసాగుతోంది. దేశంలో ఇప్పటికే 5G టెస్టింగ్ ప్రారంభించినందున, ఈ డివైజ్లకు డిమాండ్ అనేక రెట్లు పెరిగింది. 5G మొబైల్స్ కేవలం ఫ్లాగ్
Xiaomi త్వరలో Xiaomi 12T సిరీస్ స్మార్ట్ఫోన్లను విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది. లాంచ్ కి ముందు, ఈ కొత్త హ్యాండ్సెట్లు అనేక లీక్లు ద్వారా కొన్ని వివరాలు విడుదల అయ్యాయి. Xiaomi 12T యొక్క కొన్ని ముఖ్య
ప్రముఖ మొబైల్స్ తయారీ సంస్థ OnePlus నుంచి టెక్ ప్రియులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న OnePlus 10T 5G ఫోన్ ఎట్టకేలకు వచ్చేసింది. భారత్ సహా, అంతర్జాతీయ మార్కెట్లో OnePlus 10T 5G మొబైల్ను ఆ కంపెన
Apple కంపెనీ నుంచి iPhone 14 సిరీస్ విడుదల కోసం టెక్ ప్రియులు ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. కాగా, ఇప్పుడు ఆ iPhone 14 గురించి పలు ఆసక్తికర వివరాలు వెల్లడయ్యాయి. iPhone 14, iPhone 14 Max స్మార్ట్ఫోన్లలో
మరికొద్ది రోజుల్లో మనం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 5G సేవలు భారతదేశంలో మొదలు కానున్నాయి. ముఖ్యంగా Jio, Airtel, Vodafone Idea కంపెనీలు త్వరలో 5G సర్వీస్ను ప్రవేశపెట్టనున్నాయని సమాచారం.
గూగుల్ మ్యాప్స్ యాప్ని ప్రస్తుత రోజులలో అత్యధికంగా ఉపయోగిస్తున్నారు. తెలియని ప్రాంతాలలో గమ్యస్థానానికి త్వరగా చేరుకోవడానికి అధిక మంది గూగుల్ మ్యాప్స్ మీద ఆధారపడుతున్నారు. వినియోగద
చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్ఫోన్ ఉత్పత్తుల తయారీ సంస్థ Oppo, భారత మార్కెట్కు సరికొత్త మోడల్ మొబైల్ను పరిచయం చేసింది. Oppo A77 4G పేరుతో ఈ కొత్త స్మార్ట్ఫోన్ బుధవారం భారత మార్కెట