భారత్లో పండగ సీజన్ సందర్భంగా ప్రత్యేక సేల్స్లో దక్షిణ కొరియా దిగ్గజం Samsung రికార్డు సృష్టించింది. దేశంలో తమ ఉత్పత్తుల భారీ విక్రయాలను నమోదు చేసుకుంది. అమెజాన్మరియు ఫ్లిప
భారత్లో పండగ సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో Apple కంపెనీ యొక్క అధికారిక సైట్ వేదికగా ప్రత్యేక సేల్ ప్రారంభమైంది. Apple India స్టోర్లో ప్రస్తుతం పండగ సీజన్ సేల్ లైవ్లో ఉంది. ఈ సేల్ సమయం
Apple కంపెనీ తమ ఉత్పత్తుల తయారీ మరియు విడి భాగాల అసెంబ్లీ విషయంలో చైనాపై ఆధారపడటాన్ని తగ్గించే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే ఆ కంపెనీ ఇప్పటికే భారతదేశంలో iphone 14 ఉత్పత్త
భారతదేశంలో అత్యధిక యూజర్లను కలిగిన టెలికం కంపెనీ రిలయన్స్ Jio, నిత్యం కొత్త కొత్త ప్లాన్లతో వినియోగదారుల దృష్టిని ఆకర్షిస్తుంది. అంతేకాకుండా, వినియోగదారుల అవసరాలకు అనుగుణ
భారత్లో ఫెస్టివల్ సీజన్ సందర్భంగా.. Flipkart బిగ్ బిలియన్ డేస్ 2022 సేల్ అద్భుతమైన ఆఫర్లు మరియు డిస్కౌంట్లతో కొనసాగుతోంది. వారం రోజుల పాటు జరిగే ఈ సేల్ సెప్టెంబర్ 22న ప్లస్ మెంబర్స్కు, స
OnePlus Nord వాచ్ అతి త్వరలోనే భారతదేశంలో లాంచ్ కానున్నట్లు తెలుస్తోంది. లాంచ్కు సంబంధించి కంపెనీ అధికారికంగా ప్రకటించడానికి ముందు, ఈ వేరబుల్ రెండర్లు దాని స్పెసిఫికేషన్లతో పాటు ఆన్
భారతదేశంలో అత్యధిక యూజర్లను కలిగిన టెలికం కంపెనీ రిలయన్స్ Jio, నిత్యం కొత్త కొత్త ప్లాన్లతో వినియోగదారుల దృష్టిని ఆకర్షిస్తుంది. అంతేకాకుండా, వినియోగదారుల అవసరాలకు అనుగుణ
భారత్లో ఫెస్టివల్ సీజన్ సందర్భంగా.. Flipkart బిగ్ బిలియన్ డేస్ 2022 సేల్ అద్భుతమైన ఆఫర్లు మరియు డిస్కౌంట్లతో కొనసాగుతోంది. వారం రోజుల పాటు జరిగే ఈ సేల్ సెప్టెంబర్ 22న ప్లస్ మెంబర్స్కు, స
చైనాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల తయారీ సంస్థ నుంచి సరికొత్త మొబైల్ భారత మార్కెట్లో విడుదలైంది. OnePlus 10R 5G Prime Blue Edition భారత మార్కెట్లో నేడు లాంచ్ అయింది. ఈ కొత్త మొబైల్ OnePlus కంపెన
భారత మార్కెట్లో రెండవ అతిపెద్ద టెలికాం ప్లేయర్ అయిన భారతీ Airtel కస్టమర్లను ఆకట్టుకోవడానికి అనేక ప్రయత్నాలు చేస్తుంది. అందులో భాగంగా కంపెనీ ఇప్పుడు తన ప్రీపెయిడ్ కస్టమర్లకు 5GB డేట
ప్రముఖ ఈ కామర్స్ ప్లాట్ఫాం Flipkart లో రేపటి (సెప్టెంబర్ 23) నుంచి Big billion days sale 2022 ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఇందుకోసం కంపెనీ సర్వం సిద్ధం చేసుకుంది. ఇందులో భాగంగా యూజర్లకు ఎలక్ట్ర
ఒకే సమయంలో రహస్యంగా రెండు కంపెనీల్లో పని చేసే ఉద్యోగులపై ఐటీ కంపెనీలు కఠిన చర్యలు తీసుకుంటున్నాయి. దీన్నే టెక్ పరిభాషలో మూన్లైటింగ్(ఒకేసారి అనధికారికంగా రెండు కంపెనీల్
ఈ సంవత్సరం పండుగ సీజన్ దగ్గర పడుతోంది మరియు సెప్టెంబర్ 23న ప్రారంభం కానున్న గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్లో భాగంగా Amazonలోని ప్రోడక్ట్ లపై అనేక వర్గాలలో, అనేక డీల్లు మరియు డిస్కౌంట్లు అ
భారతదేశంలో మూడవ అతిపెద్ద టెలికాం ఆపరేటర్ అయిన Vodafone Idea (Vi), తమ వినియోగదారులనే కాకుండా, కొత్త వారిని ఆకర్షించేందుకు ఎప్పటికప్పుడు కొత్త ప్లాన్లను విడుదల చేస్తుంది. అయితే, ఈ టెలికాం ను
Xiaomi స్మార్ట్ ఫోన్ కంపెనీ ఇప్పటికే దేశీయ మార్కెట్లోకి వివిధ మోడల్స్ ఫోన్లను పరిచయం చేసింది. అదే బాటలో ముందుకు సాగుతూ ఉంది. Xiaomi గత సంవత్సరం భారతదేశంలో Xiaomi 11X స్మార్ట్ఫోన్ సిరీస్ను విడుదల చ
ప్రముఖ ఫొటో షేరింగ్ యాప్ Instagram, తమ ప్లాట్ఫాంపై రోజు రోజుకూ సరికొత్త ఫీచర్లను యాడ్ చేస్తూ వినియోగదారులను ఆకట్టుకుంటోంది. మొబైల్ యాప్ మరియు డెస్క్టాప్ వెర్షన్ రెండింటిలోనూ తన వ
వాట్సాప్ వినియోగదారుని యొక్క అనుభవాన్ని మెరుగుపరచడానికి ప్రతి నెలా కొత్త ఫీచర్లను విడుదల చేస్తుంది. మెటా యాజమాన్యంలోని ఈ మెసేజింగ్ యాప్ ఎల్లప్పుడూ వినియోగదారుల ప్రైవసీ కి ప్రాధాన్య
ప్రస్తుతం ఆన్లైన్లో ఎక్కడ చూసినా ఫెస్టివల్ సీజన్ కు సంబంధించిన స్పెషల్ సేల్స్ హడావుడి కనిపిస్తోంది. ప్రధాన ఈ కామర్స్ ప్లాట్ఫాంలు Flipkart, amazonఇప్పటికే తమ ప్రత్యేక సేల్ తేదీల
Amazon, Flipkart, Xiaomi, Samsung వంటి ప్రముఖ బ్రాండ్లు ఇప్పటికే తమ పండుగ స్పెషల్ ఆఫర్లు మరియు సేల్ తేదీలను ప్రకటించడం ప్రారంభించాయి, ఇప్పుడు, OnePlus బ్రాండ్ కూడా తన భారతీయ అభిమానులను మరియు కస్టమర్లను ఆనందపర
OnePlus కంపెనీకి చెందిన తొలి Nord Watch కు సంబంధించి కీలక విషయాలు బయటకు వచ్చాయి. లాంచ్ కు ముందే ఈ వాచ్ కు సంబంధించిన పలు స్పెసిఫికేషన్ వివరాలను ఒక టిప్స్టర్ ద్వారా లీకయ్యాయి. ఈ వేరబుల్ AMOL
భారత ప్రభుత్వ రంగ టెల్కో BSNL, మరియు అతి పెద్ద ప్రైవేట్ టెల్కో Jio లు తమ యూజర్ల కోసం ఆకర్షణీయమైన ప్రీపెయిడ్ ప్లాన్లను కలిగి ఉన్నాయి. చాలా సరసమైన ధరల్లో అద్భుతమైన ప్రయోజనా
ప్రముఖ మొబైల్ ఉత్పత్తుల తయారీ సంస్థ lava, సరికొత్త మోడల్ మొబైల్ను భారత మార్కెట్కు పరిచయం చేసింది. Lava Blaze Pro మోడల్ మొబైల్ను మంగళవారం భారత మార్కెట్లో లాంచ్ చేసింది. ఇది డ్యూయల్ స
దేశంలో పండగ సీజన్ను పురస్కరించుకుని ప్రముఖ ఈ కామర్స్ ప్లాట్ఫాం ఫ్లిప్కార్ట్ భారీ సేల్కు రంగం సిద్ధం చేసుకుంది. ఇందులో భాగంగా సెప్టెంబర్ 23న ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్
ప్రస్తుత జనరేషన్ లో స్మార్ట్ వాచ్ లు టైమ్ చూపడమే కాక ఎల్లప్పుడూ మీ గౌరవానికి చిహ్నంగా ఉంటాయి. టెక్నాలజీ అభివృద్ధి చెందే కొద్దీ, అంతా స్మార్ట్గా ఉన్న ఈ కాలంలో వాచీలు కూడా స్మార్ట్గా మా
రాజస్థాన్లోని జైపూర్కు చెందిన ఓ విద్యార్థి తన ప్రతిభతో సత్తా చాటాడు. ప్రముఖ సోషల్ మీడియా మాధ్యమం Instagram బగ్ బౌంటీ ప్రోగ్రామ్లో తన ప్రతిభను చాటి రూ.38 లక్షలు గెలుపొందాడు. మ
ఈ-కామర్స్ దిగ్గజం తన వినియోగదారుల కోసం అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ను నిర్వహించేందుకు సిద్ధమవుతోంది. సెప్టెంబర్ 23 నుంచి ఈ సేల్ ప్రారంభం కానుండడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది.
దేశంలో గత కొన్ని సంవత్సరాలుగా డిజిటల్ చెల్లింపులు అద్భుతమైన వృద్ధిని సాధించాయి. ఇంకా కరోనా రాకతో డిజిటల్ చెల్లింపుల వృద్ధి భారీగా ఊపందుకుందని చెప్పొచ్చు. ఏదేమైనప్పటికీ.. ఈ డి
Metaకు చెందిన ప్రముఖ ఇన్స్టాంట్ మెసేజింగ్ ప్లాట్ఫాం Whatsapp, ప్రపంచంలోనే భారీ యూజర్లను కలిగి ఉంది. ఈ కంపెనీ తమ యూజర్లను ఆకట్టుకోవడానికి ఎప్పటికప్పుడు అనేక కొత్త ఫీచర్లను విడ
ప్రముఖ స్మార్ట్ వేరబుల్స్ ఉత్పత్తుల తయారీ కంపెనీ Amazfit, సరికొత్త స్మార్ట్వాచ్ను భారత మార్కెట్కు పరిచయం చేసింది. Amazfit GTS 4 స్మార్ట్వాచ్ని భారతదేశంలో విడుదల చేసింది. ఈ కంపెనీ నుంచ
లాక్ డౌన్ సమయంలో వీడియో కాన్ఫరెన్సింగ్ యాప్ Zoom మునుపెన్నడూ లేని విధంగా అధికంగా ప్రజాదరణను పొందింది.గూగుల్ ప్లే స్టోర్ మరియు ఆపిల్ యాప్ స్టోర్లలో ఉచితంగా లభించే జూమ్ యాప్ కు ఇప్పుడు మరి
ఎలోన్ మస్క్ పేరు నిస్సందేహంగా మనలో చాలా మందికి తెలిసే ఉంటుంది. ముఖ్యంగా యువతలో ఇతను ఒక గొప్ప ప్రేరణ; దానికి ప్రత్యామ్నాయం లేదు! అయితే తాజాగా, ఎలోన్ మస్క్ యొక్క కొన్ని చర్యలు అతని అభిమాను
ప్రస్తుతం మార్కెట్లో రకరకాల 4K టెలివిజన్లు అతి తక్కువ ధరల్లో లభిస్తున్నాయి. తాజాగా, INFINIX అనే కంపెనీ సరసమైన ధరలో మరో 4K టీవీని భారత మార్కెట్కు పరిచయం చేసింది. Infinix కంపెనీ భ
YouTube వీడియోల ద్వారా కొత్త మాల్వేర్ బండిల్ వ్యాపిస్తోంది. దీని ద్వారా హానికరమైన వీడియో ట్యుటోరియల్లను అప్లోడ్ చేయడానికి బాధితుల YouTube ఛానెల్లను ఇది ఉపయోగిస్తుంది. ఇది హానికరమైన ప్యాకేజ
భారత ప్రభుత్వ రంగ టెల్కో అయిన భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) ప్రస్తుతం అత్యుత్తమ 2GB రోజువారీ డేటా వోచర్ను కలిగి ఉంది. 3G నెట్వర్క్ కవరేజీలో ఉన్న వినియోగదారుల కంటే ఇప్పటికే 4G VoLTE సేవలను
స్మార్ట్ఫోన్ మార్కెట్లో ప్రధాన కంపెనీలైన Apple, Samsungకు ఎప్పుడూ పోటీ ఉంటుందనే చెప్పొచ్చు. ముఖ్యంగా, ఫ్లాగ్షిప్ ఫోన్ల సెగ్మెంట్లో ఆ పోటీ మరీ ఎక్కువ. ఆపిల్ కంపెనీ ఈ నెల ఆరంభంలో నిర్వహి
ఈ సెప్టెంబర్లో కొత్త స్మార్ట్ఫోన్ను కొనుగోలు చేయాలనే ఆలోచన మీకు ఉంటే.. మీరు నిజంగా అదృష్టవంతులే! ఎందుకంటే అకస్మాత్తుగా మీరు 4 ప్రముఖ Samsung స్మార్ట్ఫోన్లపై 57% వరకు తగ్గింపు ఆఫర్ ను పొంద
Motorola నుంచి రెండు కొత్త బడ్జెట్ స్మార్ట్ ఫోన్లు లాంచ్ అయ్యాయి. Motorola Moto E22 మరియు Moto E22i అనే ఈ రెండు బడ్జెట్ స్మార్ట్ఫోన్లను విడుదల చేసింది.ఇక్కడ ఈ ఫోన్ల యొక్క ఫీచర్లు, స్పెసిఫికేషన్లు మరియు ఇత
ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ సెప్టెంబర్ 23 నుండి ప్రారంభమవుతుంది. ఈ సేల్ డేట్ వివరాలు ఇప్పటికే ప్రకటించారు. ఈ సేల్లో లభించే డిస్కౌంట్లపై ఇప్పటికే వినియోగ దారులు చాలా ఆసక్తి కల
భారత దేశంలో పండగ సీజన్ను పురస్కరించుకుని ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్కార్ట్.. ప్రత్యేక సేల్ బిగ్ బిలియన్ డేస్ 2022 ను ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ Flipkart Big Billion Days Sale 2022 సెప్టె
Realme కంపెనీ సరికొత్త మోడల్ మొబైల్ను భారత మార్కెట్కు పరిచయం చేసింది. Realme GT Neo 3T పేరుతో మొబైల్ను శుక్రవారం భారత మార్కెట్లో లాంచ్ చేసింది. ఈ కొత్త స్మార్ట్ఫోన్లో అనేక గొప్ప ఫీచర్ల
భారతదేశం ప్రస్తుతం 5G యొక్క మౌలిక సదుపాయాలను నిర్మిస్తోంది మరియు త్వరలోనే 5G ట్రయల్స్ ప్రారంభం కానున్నాయి. అదే సమయంలో, LG ఎలక్ట్రానిక్స్ 6G టెక్నాలజీ ని విజయవంతంగా పరీక్షించింది.LG యొక్క ఈ 6G ట
Apple కంపెనీ నుంచి ఇటీవల విడుదలైన iPhone 14 సిరీస్ మొబైల్స్ విక్రయాలు భారత్లో నేడు ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం ఇవి యాపిల్ అధికారిక స్టోర్ సహా, ప్రముఖ ఈ కామర్స్ సంస్థలు అమెజాన్, ఫ్లిప
భారతదేశ ప్రధాన టెలికాం ఆపరేటర్లు అయిన రిలయన్స్ Reliance Jio, Airtel, Vodafone Idea, BSNL లకు ఎదురుదెబ్బ తగిలింది. ఈ టెల్కోలకు గత జులై నెలలో సబ్స్క్రైబర్ల సంఖ్య పడిపోయినట్లు TRAI (టెలికాం రెగ్యుల
సామ్సంగ్ ఇండియా తన బిగ్ టీవీ ఫెస్టివల్ సేల్ను ఇండియన్ ఫెస్టివల్ సీజన్ లో తిరిగి తీసుకువస్తున్నట్లు ప్రకటించింది. ఇది ప్రీమియం, పెద్ద-స్క్రీన్ Neo QLED 8K, Neo QLED, QLED, The Frame మరియు Crystal 4K UHD TVలకు ఈ ఆఫర్ను
ప్రముఖ స్మార్ట్ వేరబుల్స్ ఉత్పత్తుల తయారీ కంపెనీ Amazfit, సరికొత్త స్మార్ట్వాచ్ను భారత మార్కెట్కు పరిచయం చేసింది. Amazfit GTR 4 స్మార్ట్వాచ్ని భారతదేశంలో విడుదల చేసింది. ఇది ఇప్పటిక
సూటిగా క్లుప్తంగా చెప్పాలంటే, గత కొన్ని నెలలుగా.. చైనా కు ఎక్కడ అడుగు పెడితే అక్కడ విజయం దొరుకుతోంది. ఇంతకీ ఏమి సాధించింది అని మీకు అనుమానం రావొచ్చు? దీనికి సమాధానం అడిగితే.. చాలా సింపుల్
చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్ఫోన్ ఉత్పత్తుల కంపెనీ Vivo, భారత మార్కెట్లో క్రమంగా తమ ఉత్పత్తుల్ని విస్తరిస్తోంది. భారత మార్కెట్లో రెండు రోజుల కిందట Vivo Y22 పేరుతో బడ్జెట్ మొబైల్న
WhatsApp వినియోగదారులు వారి ఆన్లైన్ స్టేటస్ ని దాచడానికి అనుమతించే కొత్త సెక్యూరిటీ ఫీచర్ను విడుదల చేసింది. కొత్త నివేదికల ప్రకారం, ఈ తాజా వాట్సాప్ బీటా ఆండ్రాయిడ్ 2.22.20.9 వెర్షన్లో కొంతమంద
ప్రస్తుతం మొబైల్ యూజర్లు చాలా మంది తమ నంబర్కు Caller tune పెట్టుకునేందుకు ఆసక్తి కలిగి ఉన్నారు. యూజర్ల ఆసక్తికి అనుగుణంగానే ప్రముఖ టెలికాం కంపెనీలు jio , Airtel సైతం తమ అధికారిక మ్యూజిక
భారత దేశంలో అతిపెద్ద టెలికం ఆపరేటర్ అయిన రిలయన్స్ jio తమ వినియోగదారులను ఆకట్టుకునేందుకు ఎప్పటికప్పుడు ఆకర్షణీయమైన ప్లాన్లను విడుదల చేస్తుంది. అంతేకాకుండా, వినియోగదారు
ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ఫోన్ సర్వసాధారణం అయింది. అయితే, మీది ప్రీమియం ఫోనా, బడ్జెట్ ఫోనా అనేది పక్కన పెడితే.. ప్రతి ఒక్కరికి తమ మొబైల్ భద్రత అనేది చాల
దక్షిణ కొరియా టెక్ దిగ్గజం Samsung, వినియోగదారులను ఆకట్టుకునేందుకు నిత్యం అనేక ఆఫర్లను ప్రకటిస్తుంది. తాజాగా, ఈ కంపెనీ నుంచి గతేడాది లాంచ్ అయిన Samsung Galaxy A32 మొబైల్ భారతీయ మార్కెట్లో ధర
చైనాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల తయారీ కంపెనీ Realme, భారత మార్కెట్లో క్రమంగా తమ ఉత్పత్తుల్ని విస్తరింపచేస్తోంది. తాజాగా మరో ఎంట్రీ లెవెల్ స్మార్ట్ఫోన్ను భారత మ
Apple కంపెనీ ఇటీవల ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఐఫోన్ యూజర్ల కోసం iOS 16 ను లాంచ్ చేసిన విషయం తెలిసిందే. అయితే, ఈ కొత్త iOS 16 సాఫ్ట్వేర్ అప్డేట్ Apple బ్యాటరీ పర్సెంటేజీ ఇండికేటర్ ఫీచర్ను తిరి
భారత దేశంలో అతిపెద్ద టెలికం ఆపరేటర్ అయిన రిలయన్స్ జియో తమ వినియోగదారులను ఆకట్టుకునేందుకు ఎప్పటికప్పుడు ఆకర్షణీయమైన ప్లాన్లను విడుదల చేస్తుంది. అంతేకాకుండా, వినియోగద
మొబైల్ లో స్పామ్ కాల్ లను సమర్థవంతంగా నిలువరించగల సామర్థ్యం ఉన్న అత్యంత ప్రజాదరణ పొందిన స్పామ్ కాలింగ్ యాప్లలో Truecaller ఒకటి. ఈ యాప్ యొక్క యుటిలిటీని నమ్మని వారు కొందరు ఉన్నప్పటికీ, ఇది కొన
చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్ఫోన్ ఉత్పత్తుల కంపెనీ Vivo, భారత మార్కెట్లో క్రమంగా తమ ఉత్పత్తుల్ని విస్తరిస్తోంది. భారత మార్కెట్లో గత కొద్దిరోజుల కిందట Vivo V25 ప్రో ప్రీమియం స్మార్ట
చైనాకు చెందిన మొబైల్ ఉత్పత్తుల తయారీ కంపెనీ రియల్మీ మరో కొత్త మోడల్ మొబైల్ను భారత మార్కెట్ కు పరిచయం చేసింది. Realme Narzo 50i Prime పేరుతో రూపొందించిన మొబైల్ను మంగళవారం భారతదేశంలో లాంచ
మీకు స్మార్ట్ ఫోన్ల గురించి సరియైన అవగాహన లేకున్నా, కొన్ని ప్రాథమిక విషయాలు తెలుసుకోవడం ద్వారా, మీకు అవసరమైన ఉత్తమ స్మార్ట్ఫోన్ పరికరాన్ని మీరు కొనుగోలు చేయవచ్చు. కానీ మీకు తగిన 'సరైన'
ఫొటోగ్రఫీ ప్రియులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న.. Motorola కంపెనీ యొక్క 200 మెగాపిక్సెల్ కెమెరా కలిగిన ఫ్లాగ్షిప్ మొబైల్ ఎట్టకేలకు భారత మార్కెట్లో లాంచ్ అయింది. Motorola Edge 30 Ultra పేరుతో రూ
Apple కంపెనీ గత వారం నిర్వహించిన ఫార్ అవుట్ ఈవెంట్ వేదికగా సరికొత్త iPhone 14 సిరీస్ను ప్రారంభించిన విషయం తెలిసిందే. అయితే, భారతదేశంలో కొత్త iPhone 14 ప్రారంభ ధర రూ.79,900 గా నిర్ణయించింది. మీరు కొన్
దక్షిణ కొరియా స్మార్ట్ఫోన్ దిగ్గజ బ్రాండ్ శాంసంగ్ భారతదేశంలో మరో గెలాక్సీ A సిరీస్ ఫోన్ పై ధరను తగ్గించింది. ప్రస్తుతం, కంపెనీ Samsung Galaxy A32 ధరను ₹3,500 తగ్గించింది. ఈ హ్యాండ్సెట్ గత ఏడాది నవంబర
OnePlus అభిమానులు ఈ సంవత్సరం కొత్త స్మార్ట్ఫోన్లను లాంచ్ చేయడం పూర్తయిందని మీరు అనుకుంటే, మీరు తప్పుగా ఆలోచించినట్లే.ఎందుకంటే, OnePlus కంపెనీ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న కొత్త OnePlus 11 సిరీస్ స్
Apple కంపెనీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమ iPhone యూజర్ల కోసం iOS 16 తాజా సాఫ్ట్వేర్ అప్డేట్ను విడుదల చేయడానికి రంగం సిద్ధం చేసుకుంది. ప్రతి సంవత్సరం మాదిరిగానే, ఆపిల్ తన కొత్త లాంచ్ ఐఫోన్ 14 స్మార
ఇటీవల కాలంలో, ఇంట్లో పనులను ఆటోమేటిక్ గా చేయగల రోబోట్లు మరియు రోబోటిక్ పరికరాల వాడకం బాగా ప్రాచుర్యం పొందింది, ముఖ్యంగా కోవిడ్-19 తర్వాత ఉద్యోగస్తులు కార్యాలయాలకు తిరిగి వెళ్తున్నప్పట
చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ ఉత్పత్తుల తయారీ సంస్థ Vivo, త్వరలోనే Vivo V25 5G మొబైల్ను భారతదేశంలో విడుదల చేయనుంది. సెప్టెంబరు 15న మధ్యాహ్నం 12 గంటలకు (మధ్యాహ్నం) IST Vivo V25 5G మొబైల్ను భారత మార్కె
ఈ రోజుల్లో మొబైల్స్ ప్రతి ఒక్కరికీ అత్యవసరమైన పరికరం. ఆన్లైన్లో ఎక్కువ భాగంలో స్మార్ట్ఫోన్ల ద్వారానే పనులు జరుగుతున్నాయి. అందువల్ల వినియోగదారులు అధిక ర్యామ్ ఫీచర్తో కూడిన స్మార
చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ ఉత్పత్తుల తయారీ కంపెనీ Redmi కి నెట్టింట ప్రతికూల ప్రభావం ఎదురైంది.Redmi కంపెనీకి చెందిన Redmi 6A మొబైల్ పేలిపోయి, ఓ మహిళ ప్రాణాలు కోల్పోయారని వచ్చిన వార్తలు
మీరు వాట్సాప్లో పాత మెసేజ్లను కోల్పోవడం లేదా కొన్నిసార్లు అవి చాట్ లో నుంచి డిలీట్ అయిపోవడం వల్ల మీకు ముఖ్యమైన కొన్ని చాట్ లు మీకు గుర్తుకు రావు. ఇలాంటి పరిస్థితి నుంచి మీరు త్వరలో రక
ప్రస్తుత కాలంలో చిన్న పిల్లలు, యూత్, పెద్దవారు తేడా లేకుండా ప్రతి ఒక్కరూ smartwatchలను ధరించడంపై ఆసక్తి కనబరుస్తున్నారు. వారి ఆసక్తి తగ్గట్టూ అనేక కంపెనీలు సైతం నిత్యం అందుబాట
ఇటీవలి కాలంలో చాలా మంది ఆన్లైన్ వేదికగా వివిధ గాడ్జెట్ల సాయంతో తమకు నచ్చిన రంగంలో ప్రతిభను చాటుకుంటున్నారు. అందులో భాగంగా, చాలా మంది పాడ్క్యాస్టర్లు కూడా ఇంటి వద్దే ఉంటూ Podcast
మ్యూజిక్ గ్యాడ్జెట్స్ ఉత్పత్తుల తయారీలో ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన కంపెనీలలో Bose ఒకటి. ఈ కంపెనీ తాజాగా మరో కొత్త మోడల్ ఇయర్బడ్స్ను గ్లోబల్ మార్కెట్లో విడుదల చేసింది.
ఐఫోన్లను ఇండియా లో తయారు చేయడానికి భారతదేశం యొక్క ఎలక్ట్రానిక్స్ తయారీ జాయింట్ వెంచర్ను స్థాపించడానికి టాటా గ్రూప్ ఆపిల్ సరఫరాదారు విస్ట్రాన్తో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. ప్
ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ ఆన్లైన్ షాపింగ్ కస్టమర్ల కోసం ప్రత్యేక సేల్ లను నిర్వహిస్తోంది. ప్రత్యేక రోజుల్లో డిస్కౌంట్ మేళాల ద్వారా వినియోగదారులను ఆకర్షిస్తోంది. ఇప్పుడు మనము ఎంతో ఎద
దేశంలో పండగల సీజన్ సమీపిస్తున్న తరుణంలో ప్రముఖ ఈ కామర్స్ ప్లాట్ఫాంలు ప్రత్యేక సేల్ డేస్కు సన్నద్ధమవుతున్నాయి. అందులో భాగంగా ఫ్లిప్కార్ట్ ఇప్పటికే బిగ్ బిలియన్ డేస్ స
మీరు కొత్త స్మార్ట్ఫోన్ను కొనుగోలు చేయాలనీ భావిస్తున్నట్లైయితే, మీరు 5G ఫోన్ ని కొనుగోలు చేయడం మంచి ఎంపిక అని చెప్పవచ్చు. 5G-ప్రారంభించబడిన ఫోన్ ని కొనుగోలు చేయడం తెలివైన నిర్ణయం. మెట్ర
iQOO కంపెనీ భారతదేశంలో తమ సరికొత్త iQOO Z6 Liteని సెప్టెంబర్ 14వ తేదీన లాంచ్ చేయనున్నట్లు ఇప్పటికే పలు నివేదికలు వెల్లడించిన విషయం తెలిసిందే. కాగా, Onsitego అనే నివేదిక తాజాగా రానున్న ఆ కొత్త iQO
ప్రస్తుత తరుణంలో ప్రతి ఒక్కరూ ఇళ్లలో రకరకాల ఎలక్ట్రానిక్ Gadgets వినియోగం అనేది సర్వసాధారణం అయింది. నిత్యం ఇంట్లో ఏదో ఓ గ్యాడ్జెట్తో అవసరం పడుతూనే ఉంటుంది. ఎందుకంటే ఈ గాడ్జ
Motorola కంపెనీ యొక్క తాజా ఫ్లాగ్షిప్ మొబైల్ Motorola Edge 30 Ultra ను యూరప్ మార్కెట్లో కంపెనీ లాంచ్ చేసింది. ఈ హ్యాండ్సెట్ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్తో, 200-మెగాపిక్సెల్ ప్రధాన సెన్సార్తో వస్తోంది.
Apple కంపెనీ నుంచి ఎంతగానో ఎదురు చూసిన iPhone 14 సిరీస్ మొబైల్స్ బుధవారం నిర్వహించిన ఫార్ అవుట్ ఈవెంట్ వేదికగా గ్లోబల్గా లాంచ్ అయిన విషయం తెలిసిందే. గతంలో లాంచ్ చేసిన మాదిరిగానే ఈ సారి క
దేశంలో బ్రాడ్బ్యాండ్ రంగంలో ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లు (ISPలు) అనేక రకాల ఆకర్షణీయమైన ప్లాన్లను అందిస్తున్నారు. ఐఎస్పీలు హై స్పీడ్ డేటా ప్లాన్లను అందించడమే కాకుండా అదనపు ప్ర
సోనీ కొత్త ఎక్స్పీరియా ప్రో స్మార్ట్ఫోన్ పై పనిచేస్తోందని మరియు త్వరలోనే లాంచ్ చేయవచ్చు అని టిప్స్టర్ తెలిపారు. ఈ స్మార్ట్ఫోన్ గత ఏడాది అక్టోబర్లో ప్రారంభించబడిన సోనీ ఎక్స్పీ
చైనాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల కంపెనీ Realme, ఇటీవల తమ కంపెనీ నుంచి పలు వేరబుల్స్ను విడుదల చేసింది. అందులో Realme Watch 3 Pro పేరుతో కొత్త స్మార్ట్వాచ్ను భారత మార్కెట్లోకి
Apple గత రాత్రి కొత్త ఐఫోన్ సిరీస్ లను అధికారికంగా లాంచ్ చేసింది. ఇవి iPhone 14 సిరీస్ గా వస్తాయి వీటిలో 4 కొత్త మోడల్లు ఉన్నాయి.ఈ కొత్త ఫోన్ల లాంచ్ తర్వాత Apple యొక్క మూడు పాత ఐఫోన్ మోడల్లను నిలిపి
చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ ఉత్పత్తుల తయారీ కంపెనీ Realme, తమ GT Neo 3T మోడల్ స్మార్ట్ఫోన్ ఇండియా లాంచ్ కు సంబంధించి కీలక ప్రకటన చేసింది. త్వరలోనే భారత మార్కెట్లో Realme GT Neo 3Tని విడుదల
ఇండియా లో పండగ సీజన్ మొదలయింది. ఈ ఫెస్టివల్ సీజన్లో అనేక స్మార్ట్ ఫోన్ కంపెనీలు చాలా ఆఫర్లను ప్రకటించడం సాధారణ విషయమే అయినా,ఈ సారి Realme సంస్థ రూ.700 కోట్ల విలువైన డిస్కౌంట్ ఆఫర్లను అందిస్తున
భారతదేశంలో మూడవ అతిపెద్ద టెలికాం ఆపరేటర్ అయిన Vodafone Idea, తమ వినియోగదారుల కోసం ఎప్పటికప్పుడు సరికొత్త ప్లాన్లను విడుదల చేస్తుంది. తాజాగా, ఆ కంపెనీ తమ పోస్ట్పెయిడ్ యూజర్లకు మరో అ
యాపిల్ కంపెనీ నుంచి iPhone 14 సిరీస్ స్మార్ట్ఫోన్ల విడుదలకు ఎన్నాళ్లుగానో వేచి చూసిన సమయం ఎట్టకేలకు వచ్చేసింది. యాపిల్ కంపెనీ బుధవారం నిర్వహించిన ఫార్ అవుట్ ఈవెంట్లో, నాలుగు కొత్
Apple ఎట్టకేలకు ఐఫోన్ 14 సిరీస్ను భారతదేశంలో లాంచ్ చేసింది మరియు దీని ప్రారంభ ధర రూ.79,990 గా విడుదలైంది.ఈ కొత్త ఐఫోన్లను ప్రారంభించడంతో, కంపెనీ యొక్క పాత ఫోన్ల ధరలను కూడా తగ్గించింది. అలాగే ఐ
Apple కంపెనీ బుధవారం నిర్వహించిన ఫార్ అవుట్ ఈవెంట్లో భాగంగా ఐఫోన్ 14 సిరీస్ తో పాటుగా.. సరికొత్త మోడల్ వేరబుల్స్ను కూడా లాంచ్ చేసింది. Apple Watch Series 8 మరియు Apple Watch SE (2వ తరం) వేరబుల్స్ను లాంచ్ చే