Coronavirus: మళ్లీ ముంచుకొస్తున్న కరోనా ముప్పు.. తెలంగాణలో తొలి కేసు
కొన్నేళ్లుగా మానవాళిని వణికించిన కోవిడ్-19 మహమ్మారి మళ్లీ పంజా విసిరేందుకు సిద్ధమవుతోంది. దేశవ్యాప్తంగా కొన్ని ప్రాంతాల్లో కరోనా కేసులు మళ్లీ చర్చనీయాంశంగా మారాయి.
బెంగళూరులో తొమ్మిది నెలల చిన్నారికి కోవిడ్19 పాజిటివ్
కర్నాటక రాజధాని బెంగళూరులో ఓ తొమ్మిదేళ్ల చిన్నారికి కోవిడ్19 పాజిటివ్ నిర్ధారణ అయిందని ఆరోగ్య శాఖ అధికారులు శుక్రవారం తెలిపారు. ఆ చిన్నారికి మే 22న ర్యాపిడ్ యాంటీజెన్ టెస్ట్(ఆర్ఎటి) చేయగా పాజిటివ్ అని తేలిందని ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ప్రధాన కార్యదర్శి హర్ష్ గుప్తా వెల్లడించారు. ‘రోగిని బెంగళూరులోని కలాసిపాల్యలోని వాణి విలాస్ హాస్పిటల్లో చేర్చాం. ప్రస్తుతం ఆ చిన్నారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది’ అని ఆయన పేర్కొన్నారు. బెంగళూరు రూరల్ జిల్లాలోని […]
ఇంతకూ ఆ లేఖ కవితే రాశారా? .. సంతకం వేరేలా ఉండటంపై చర్చ
ఇంతకూ ఆ లేఖ కవితే రాశారా? .. సంతకం వేరేలా ఉండటంపై చర్చ
నిరూపించుకోండి.. లేకపోతే చర్యలు తీసుకుంటాం.. మంత్రి ఉత్తమ్ సంచలన హెచ్చరిక
కాళేశ్వరం(Kaleshwaram)పై బీఆర్ఎస్(BRS) వికృత చేష్టలకు పాల్పడుతోందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి(Minister Uttam Kumar Reddy) మండిపడ్డారు.
AP |గోనెగండ్లలో విషాదం.. ఈతకు వెళ్లి ఇద్దరు బాలికలు మృతి
గోనెగండ్ల, (ఆంధ్రప్రభ) : వేసవి సెలవుల నేపథ్యంలో తల్లిదండ్రులతో పాటు పొలానికి వెళ్లిన
మహిళల హక్కుల్లో ప్రసూతి సెలవులు కీలకమైనవి : సుప్రీం
మహిళలకు ప్రసూతి సెలవులను దేశ అత్యున్నత న్యాయస్థానం మరోసారి సమర్ధించింది.న వారు మాతృత్వపు లబ్ధి, సంతానం పొందే హక్కుల్లో ఇవి అత్యంత కీలకమైనవని అభివర్ణించింది. ఏ సంస్థ స్త్రీలకు ఉన్న ప్రసూతి సెలవు హక్కును హరించలేదని న్యాయస్థానం వెల్లడించింది. తమిళనాడుకు చెందిన ఓ ప్రభుత్వ ఉపాధ్యాయినికి రెండో వివాహం అనంతరం బిడ్డకు జన్మనిచ్చేందుకు ప్రసూతి సెలవులను నిరాకరించారు. దీంతో ఆమె అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. తన మొదటి వివాహం నుంచి ఇద్దరు బిడ్డలకు జన్మనివ్వడంతో తాజాగా మరోసారి […]
మంత్రి పదవి కోసం మరో ఐదుగురు ఎమ్మెల్యేల ఎంట్రీ..
తెలంగాణ మంత్రివర్గంలో మాదిగలకు అవకాశం కల్పించాలని ఆ సామాజిక వర్గం ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాశారు.
రేపు ఉ.11 గంటలకు పాలిసెట్ ఫలితాలు విడుదల
రాష్ట్రంలో పాలిటెక్నిక్ కళాశాలల్లో సీట్ల భర్తీ కోసం ఈనెల 13న నిర్వహించిన టిజి పాలిసెట్ ఫలితాలు శనివారం విడుదల కానున్నాయి. ఉదయం 11 గంటలకు పాలిసెట్ ఫలితాలను విడుదల చేయనున్నట్లు రాష్ట్ర సాంకేతిక విద్య, శిక్షణ మండలి (ఎస్బిటెట్) కార్యదర్శి బి.శ్రీనివాస్ ఓ ప్రకటనలో వెల్లడించారు. మాసాబ్ట్యాంక్లోని సాంకేతిక విద్యాభవన్లో ఈ ఫలితాలు విడుదల చేయనున్నట్లు తెలిపారు. పాలిసెట్- 2025కు మొత్తం 1,06,716 మంది దరఖాస్తు చేసుకోగా వారిలో 98,858 మంది పరీక్ష రాశారు.
AP DSC 2025|మెగా డీఎస్సీకి సుప్రీం కోర్టు గ్రీన్ సిగ్నల్
వెలగపూడి – ఆంధ్రప్రదేశ్లో డీఎస్సీ, టెట్ నిర్వహణకు లైన్ క్లియర్ చేసింది సుప్రీంకోర్టు..
పాక్కు గూఢచర్యం.. అనుమానంతో ఇద్దరి అరెస్టు
పాకిస్థాన్కు గూఢచర్యం చేస్తున్నారన్న అనుమానంతో ఉత్తరప్రదేశ్ యాంటీ టెర్రరిస్టు స్కాడ్ బృందం ఇద్దరు వ్యక్తులను అదుపు లోకి తీసుకుంది. ఢిల్లీలో తుక్కు వ్యాపారం చేసే మొహద్ హరూన్ను నోయిడాలో అదుపు లోకి తీసుకున్నారు. అతడికి పాకిస్థాన్ దౌత్య కార్యాలయం లోని ముజమ్మల్ హుస్సేన్తో సంబంధాలున్నట్టు గుర్తించారు. ఇతడు వీసా కోసం డబ్బులు, ఇతర సున్నిత సమాచారం చేరవేయడంతోపాటు , తీవ్రవాద భావజాల వ్యాప్తికి పాల్పడుతున్నట్టు అనుమానం. హరూన్కు పాక్ దౌత్య సిబ్బంది అయిన ముజమ్మిల్తో బలమైన సంబంధాలున్నాయని […]
కరీంనగర్లో దళిత మహిళపై.. పట్టపగలే అత్యాచారం
కరీంనగర్లో దళిత మహిళపై.. పట్టపగలే అత్యాచారం
Abhishek Bachchan is More Scared Of Aishwarya Rai
An old video clip from Koffee With Karan, showcasing Abhishek Bachchan and Shweta Bachchan, is currently trending on social media. In this footage, Karan Johar poses a light-hearted question to Abhishek during a rapid-fire segment. He inquires, “Who intimidates you more, your mother or your wife?” To which Abhishek candidly responds, “My mother.” Shweta quickly […] The post Abhishek Bachchan is More Scared Of Aishwarya Rai appeared first on Telugu360 .
ఐపిఎల్-2025: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఆర్సిబి
లక్నో: ఇండియన్ ప్రీమియర్ లీగ్లో 18వ సీజన్లో భాగంగా ఎకానా స్టేడియం వేదికగా.. సన్రైజర్స్ హైదరాబాద్తో(SRH) జరుగుతున్న మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB) జట్టు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. లక్నోపై ఇదే వేదికలో ఘన విజయం సాధించిన హైదరాబాద్ ఈ మ్యాచ్లోనూ అదే జోరును కొనసాగించాలని భావిస్తోంది. మరోవైపు ఇప్పటికే ప్లేఆఫ్స్కి అర్హత సాధించిన బెంగళూరు జట్టు ఈ మ్యాచ్ విజయంతో పాయింట్స్ టేబుల్లో మొదటి స్థానాన్ని దక్కించుకోవాలని అనుకుంటోంది. ఈ మ్యాచ్లో సన్రైజర్స్(SRH) జట్టు […]
అత్యాచారం కేసును ఛేదించిన పోలీసులు
వృద్దురాలిని అత్యాచారం చేసిన కేసును పోలీసులు ఛేదించారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నాగర్ కర్నూల్ సీఐ కనకయ్య వివరాలు వెల్లడించారు.
క్వారీలో పడి ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన భూదాన్ పోచంపల్లి మండల పరిధిలోని పిల్లాయిపల్లి గ్రామంలో చోటుచేసుకున్న విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
RCB vs SRH మ్యాచ్... టాస్ గెలిచింది ఎవరంటే?
ఐపీఎల్ 2025(IPL 2025) సీజన్లో నేడు బెంగుళూరు రాయల్ ఛాలెంజర్స్, హైదరాబాద్ సన్ రైజర్స్(RCB vs SRH) మధ్య మ్యాచ్ జరగబోతోంది.
RCB vs SRH |టాస్ గెలిచిన బెంగళూరు…
లక్నో: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025లో భాగంగా నేడు జరుగుతున్న 65వ
నేషనల్ హెరాల్డ్ కేసులో రేవంత్రెడ్డి పేరు..అవినీతి బండారం బయటపడిందన్న కెటిఆర్
నేషనల్ హెరాల్డ్ కేసులో రేవంత్ రెడ్డి పేరును ఇడి ప్రస్తావించడంతో సిఎం అవినీతి బండారం మొత్తం బయటపడిందని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ఎక్స్ వేదికగా విమర్శించారు. యంగ్ ఇండియా సంస్థకు విరాళాలు ఇస్తే పదవులు ఇప్పిస్తానని రేవంత్ రెడ్డి ప్రలోభ పెట్టాడని ఇడి నమోదు చేసిన చార్జిషీట్తో సిఎం అవినీతి సామ్రాజ్యం బట్టబయలైందని అన్నారు. అధికారం కోసం ముఖ్యమంత్రి కాకముందే కాంగ్రెస్ పార్టీ పెద్దలకు వందల కోట్లు కట్టబెట్టిన వ్యవహారం కుండబద్దలు కొట్టినట్టయిందని పేర్కొన్నారు. వందల […]
Corona Strikes|తెలంగాణలో తొలి కరోనా కేసు నమోదు
హైదరాబాద్ | తెలంగాణలో మళ్లీ కరోనా కలకలం సృష్టిస్తున్నది. హైదరాబాద్ కూకట్పల్లిలో ఓ
Personal life : ఆ సమయంలో శృంగారం.. వాళ్లు ఆసక్తిని కోల్పోతారా?
Personal life : ఆ సమయంలో శృంగారం.. వాళ్లు ఆసక్తిని కోల్పోతారా?
కేసీఆర్ ఫ్యామిలీలో లేఖ చిచ్చు.. కాంగ్రెస్ లోకి కవిత..? : బీజేపీఎంపీ రఘునందన్రావు
కేసీఆర్ ఫ్యామిలీలో లేఖ చిచ్చు.. కాంగ్రెస్ లోకి కవిత..? : బీజేపీఎంపీ రఘునందన్రావు
Global Centre of Excellence on Millets to be set up in Hyderabad
Hyderabad has got one more prestigious institute on its soil. The Telangana capital, which already has several globally reputed research and development institutes, will now be home for Global Centre of Excellence on Millets. Union Minister of Mines and Coal G Kishan Reddy on Friday announced that Union Govt is setting up Global Centre of […] The post Global Centre of Excellence on Millets to be set up in Hyderabad appeared first on Telugu360 .
ఆ మాజీ రంజీ ప్లేయర్.. మళ్లీ అరెస్ట్
తెలంగాణ ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి వ్యక్తిగత కార్యదర్శిగా, ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీగా నటిస్తూ వ్యాపారవేత్తల నుండి డబ్బు డిమాండ్
ఎన్టీఆర్ తో మాత్రమే కాదు.. వెంకీ, ప్రభాస్ తో కూడా కన్నడ సెన్సేషనల్ బ్యూటీ రొమాన్స్ ?
వెంకటేష్, త్రివిక్రమ్ చిత్రం గురించి బలంగా రూమర్స్ వినిపిస్తున్నాయి. ఈ క్రేజీ కాంబినేషన్ గురించి తాజాగా మరో వార్త వైరల్ గా మారింది.
కుంటలో పడి ఇద్దరు విద్యార్థులు మృతి..
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలం తాటిపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని గోవార్ హెట్టి గ్రామంలో శుక్రవారం ఒక్కసారిగా విషాదం చోటుచేసుకుంది.
భారత్లో ఐఫోన్లు తయారుచేస్తే 25 శాతం పన్ను.. ఆపిల్ కంపెనీకి ట్రంప్ వార్నింగ్
భారత్లో ఐఫోన్లు తయారుచేస్తే 25 శాతం పన్ను కట్టాల్సి ఉంటుందని, ఆపిల్ కంపెనీకి ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు.
AP|పుంగనూరు నియోజకవర్గంను అన్నమయ్యలోకి కలుపుతూ నోటిఫికేషన్
చిత్తూరు, ఆంధ్రప్రభ: మెరుగైన పరిపాలన, అభివృద్ధి దృష్ట్యా, ప్రభుత్వం చిత్తూరు జిల్లాలోని పలమనేరు
Civil Supplies : ఏపీ, తెలంగాణ సివిల్ సప్లయ్ మంత్రుల సమావేశం
ఏపీ(AP), తెలంగాణ(Telangana) సివిల్ సప్లైస్ మంత్రులు(Civil Supplies Ministers) నాదెండ్ల మనోహర్(Nadendla Manohar), ఉత్తమ్ కుమార్ రెడ్డి(Uttham Kumar Reddy) నేడు హైదరాబాద్(Hyderabad)లోని తెలంగాణ సచివాలయంలో భేటీ అయ్యారు.
చేతులు జోడించి క్షమాపణలు వేడుకుంటున్నా..కల్నల్ సోఫియాపై వ్యాఖ్యలపై విజయ్ షా
కల్నల్ సోఫియాపై అనుచిత వ్యాఖ్యలు చేసిన విజయ్ షా మరోసారి క్షమాపణలు చెప్పారు. చేతులు జోడించి క్షమాపణలు వేడుకుంటున్నా అంటూ వీడియో విడుదల చేశారు.
ఏపీలో డీఎస్సీ, టెట్కు లైన్ క్లియర్..వాయిదా పిటిషన్లను కొట్టివేసిన సుప్రీంకోర్టు
ఏపీలో డీఎస్సీ, టెట్కు లైన్ క్లియర్..వాయిదా పిటిషన్లను కొట్టివేసిన సుప్రీంకోర్టు
రోడ్డు ప్రమాదంపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి
ఏపీలోని ప్రకాశం జిల్లాలో ఈరోజు(శుక్రవారం) మధ్యాహ్నం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.
17 ఏళ్ల సుదీర్ఘ కెరీర్కు గుడ్బై చెప్పిన క్రికెటర్
శ్రీలంక స్టార్ క్రికెటర్, మాజీ కెప్టెన్ ఏంజిలో మ్యాథ్యూస్ (Angelo Mathews).. టెస్ట్ క్రికెట్కి (Test Cricket) రిటైర్మెంట్ ప్రకటించారు. బంగ్లాదేశ్తో గాలే వేదికగా జూన్ 17న జరిగే తొలి టెస్ట్ అనంతరం తాను టెస్ట్ క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్లు సోషల్మీడియా వేదికగా వెల్లడించారు. అయితే వైట్బాల్ క్రికెట్కి మాత్రం అందుబాటులో ఉంటానని తెలిపారు. యంగ్ టాలెంట్కి అవకాశం ఇవ్వాలనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. 17 సంవత్సరాలు శ్రీలంక జట్టుకు ప్రాతినిధ్యం వహించడం తనకు దక్కిన […]
ITR Filing: టాక్స్ పేయర్స్ బిగ్ అలర్ట్..ఈ తప్పులు చేస్తే ఐటీ నోటీసులు తప్పవు
ITR Filing: ఆదాయపు పన్ను రిటర్న్ (ఐటీఆర్) దాఖలు చేయడానికి చివరి తేదీ మే 31.
బైకును ఢీ కొట్టిన ట్యాంకరు.. ఒకరి మృతి, మరొకరికి గాయాలు
బంధువుల పెళ్లికి బైకుపై వెళ్తున్న వారిని ట్యాంకర్ ఢీకొనడంతో గూడూరు బుచ్చిరెడ్డి (59) అనే రైతు అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండల కేంద్రంలో శుక్రవారం చోటు చేసుకుంది.
శని ప్రదోష వ్రతం ఎప్పుడు.. ఆరోజు ఏం చేయాలి.. పాటించాల్సిన పరిహారాలు ఇవే..!
శని ప్రదోష వ్రతం ఎప్పుడు.. ఆరోజు ఏం చేయాలి.. పాటించాల్సిన పరిహారాలు ఇవే..!
CM హోదాలో తొలిసారి నీతి ఆయోగ్ మీటింగ్కు రేవంత్.. నివేదికలో పేర్కొన్న అంశాలివే!
తెలంగాణలో 2047 నాటికి సాధించదల్చుకున్న లక్ష్యాలు, సుపరిపాలన విధానాలతో పాటు సమగ్రాభివృద్ధికి కేంద్రం అందించాల్సిన సహాయ సహకారాలపై శనివారం
Apple: బెంగళూరులో యాపిల్ కొత్త స్టోర్ ఏర్పాటు
ఫీనిక్స్ మాల్ ఆఫ్ ఆసియాలో యాపిల్ స్టోర్ ప్రారంభిస్తోందని సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్లో వెల్లడించాయి.
Viral video : ఏ కుంచె నుంచి జాలువారిన అందమో కానీ.. అలా గోడపై నిలిచి..!!
Viral video : ఏ కుంచె నుంచి జాలువారిన అందమో కానీ.. అలా గోడపై నిలిచి..!!
Lava Shark 5G Launch: లావా నుంచి 5 జీ ఫోన్..బడ్జెట్ ధరలోనే..ఫీచర్లు ఇవే
Lava Shark 5G Launch: లావా మరో బడ్జెట్ స్మార్ట్ఫోన్ షార్క్ 5Gని భారత మార్కెట్లో విడుదల చేసింది.
టాలీవుడ్ వివాదాస్పద డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ(Ram Gopal Varma) నిత్యం పలు కామెంట్లు చేస్తూ ట్రోల్స్ ఎదుర్కొంటారు.
పంటి నొప్పితో బాధపడుతున్నారా.. ఈ ఆహారాలకు చెక్ పెట్టకపోతే అంతే సంగతి..?
కొన్ని ఆహారాలను తినడం వల్ల పంటి నొప్పి వస్తుంది.. మీరు నొప్పిని అనుభవిస్తుంటే.. మీరు ఏమి తింటున్నారో.. ఏమి తాగుతున్నారో పరిగణనలోకి తీసుకోవడం చాలా ముఖ్యం.
హైదరాబాద్ సిటీలో పాత ఫ్లాట్లకు నో డిమాండ్..ఔటర్ రింగ్ రోడ్డువైపే అందరి చూపు
హైదరాబాద్ సిటీలో పాత ఫ్లాట్లకు నో డిమాండ్..ఔటర్ రింగ్ రోడ్డువైపే అందరి చూపు
Malaysia Masters |సెమీఫైనల్కు శ్రీకాంత్..
భారత స్టార్ షట్లర్ కిడాంబి శ్రీకాంత్ మలేషియా మాస్టర్స్ 2025 బాడ్మింటన్ టోర్నమెంట్లో
Andhra Pradesh : ఏపీలో డీఎస్సీ పరీక్షలు యధాతథం
ఆంధ్రప్రదేశ్ లో డీఎస్సీ పరీక్షలకు లైన్ క్లియర్ అయింది. సుప్రీంకోర్టులో వేసిన పిటీషన్ కొట్టివేయడంతో ఏపీలో డీఎస్సీ పరీక్షలు యధాతధంగా జరుగుతాయి
మెగాస్టార్, నయనతార, అనిల్ రావిపూడి ర్యాంపేజ్ షురూ.. సంక్రాంతికి థియేటర్లలో వింటేజ్ చిరంజీవి రచ్చ
మెగాస్టార్ చిరంజీవి, అనిల్ రావిపూడి, నయనతార కాంబినేషన్లో రాబోతున్న సినిమా షూటింగ్ ప్రారంభమైంది. సంక్రాంతి టార్గెట్గా రెగ్యూలర్ షూటింగ్ ప్రారంభించారు.
బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు ఆయన కుమార్తె, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత లేఖ రాశారు.
జాతీయ రహదారిపై కారు బీభత్సం.. బైక్ను ఈడ్చుకెళ్లిన వైనం
బాపట్ల జిల్లా మార్టూరు మండలం కోనంకి వద్ద ఒంగోలు నుంచి గుంటూరు వైపు వెళ్తున్న కారు బీభత్సం సృష్టించింది
శ్రీకాంత్ జోరు.. మలేసియా మాస్టర్స్లో సెమీస్కు క్వాలిఫై
మలేసియా మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్ షట్లర్, తెలుగు తేజం కిదాంబి శ్రీకాంత్ జోరు కొనసాగుతోంది.
ఎల్లారెడ్డి నియోజకవర్గ అభివృద్ధికి నిధులు మంజూరు చేస్తాం: సీఎం రేవంత్ రెడ్డి
నియోజకవర్గంలో చేపట్టాల్సిన పలు అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు మంజూరు చేస్తానని శుక్రవారం జహీరాబాద్ లో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎల్లారెడ్డి ప్రజలకు హామీ ఇచ్చారు.
అడ్డం తిరిగిన కిడ్నాప్ డ్రామా..
నవ మాసాలు మోసి జన్మనిచ్చిన కన్నతల్లి మానవత్వం మరిచి కర్కశంగా మారింది. 80 రోజుల పసికందును బావిలో పడేసి చంపేసింది.
CM Recvanth Reddy : విద్యార్థులతో ముచ్చటించిన సీఎం రేవంత్ రెడ్డి
దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) నేడు సంగారెడ్డిలో పర్యటించారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, పలు ప్రారంభోత్సవాల్లో పాల్గొన్నారు. అందులో భాగంగా సంగారెడ్డి జిల్లా(Sangareddy District) ఝరాసంగం మండలం మచునూరు(Machunuru)లో నిర్మించిన కేంద్రీయ విద్యాలయ(Kendriya Vidyalaya) నూతన భవనాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులకు, విద్యార్థులకు అభినందనలు తెలియజేశారు. భవన ప్రాంగణంలో విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ.. పాఠశాల మీ భవిష్యత్తును తీర్చిదిద్దే విద్యాలయమని చెబుతూ వారందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం పలువురు విద్యార్థుల వద్దకెళ్లి వారితో కరచాలనం చేస్తూ వెన్నుతట్టారు. కొద్దిసేపు వారితో ముచ్చటిస్తూ వారి వివరాలు, హాబీలు అడిగి తెల్సుకున్నారు.
మూడేళ్ల బాలికపై అత్యాచారం.. ఆపై హత్య
కడప: జిల్లాలోని మైలవరం మండలం కంబాలదిన్నె గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. తల్లిదండ్రులతో కలిసి పెళ్లికి వెళ్లిన ఓ మూడేళ్ల బాలికపై(Three Year Old GIrl) అదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తి అత్యాచారం చేసి హత్య చేశాడు. ప్రొద్దుటూర్లోని అమృతనగర్కు చెందిన దంపతులు.. వాళ్ల మూడుళ్ల బాలికను(Three Year Old GIrl) వెంటబెట్టుకొని పెళ్లి నిమిత్తం కంబాలదిన్నేకు వెళ్లారు. అయితే మూడేళ్ల బాలిక మండపం బయట ఆడుకుంటుండగా.. ఓ వ్యక్తి అరటిపండు ఇస్తానని చెప్పి అక్కడి […]
ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టుకు రూ.17 లక్షల విరాళం
టీటీడీ ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టుకు హైదరాబాద్కు చెందిన వారు విరాళం అందించారు.
After the blockbuster like Sankranthiki Vastunnam, successful director Anil Ravipudi is all set to direct Megastar Chiranjeevi. The film too will rely on entertainment which happens to be the major strength of Anil. The regular shoot of the film kick-started today in Hyderabad’s Annapurna Studios. The first schedule of the film will conclude in Hyderabad […] The post Mega157 Starts Rolling appeared first on Telugu360 .
కెనాల్ భూములపై నిర్లక్షం వీడని ఇరిగేషన్ అధికారులు.. చేస్తాం... చూస్తాం అంటున్న ఇరిగేషన్ డిఈ
కెనాల్ భూముల రక్షణకు ఇరిగేషన్ అధికారుల కాలు ముందుకు కదలడం లేదు.
భారత్-పాక్ ఉద్రిక్తతల వేళ.. మైసూర్ పాక్ పేరు మార్చేశారు. కొత్త పేరేంటంటే..
భారత్-పాకిస్థాన్ల మధ్య ఉద్రిక్తతల పరిస్థితుల వేళ భారతీయులకు పాకిస్థాన్పై సహజంగానే కోపం పెరుగుతోంది. భారత్ ఉగ్రవాదులపై దాడి చేస్తే పాకిస్థాన్ మాత్రం సాధారణ పౌరులపై విరుచుకుపడింది. అయితే భారత ఆర్మీ దీనికి తగిన సమాధానం చెప్పింది.
2025లో అత్యధిక పారితోషికం అందుకుంటున్న టాప్ 10 సౌత్ హీరోయిన్లు
సౌత్ హీరోయిన్లు చాలా మంది ఒకవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు యాడ్స్ ద్వారా భారీ మొత్తంలో సంపాదిస్తున్నారు. సౌత్ లో అత్యధిక రెమ్యునరేషన్ అందుకునే హీరోయిన్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
తిరుమలలో టీటీడీ ఈవో తనిఖీలు.. అధికారులకు కీలక ఆదేశాలు
టీటీడీ ఈవో జె. శ్యామలరావు తిరుమలలోని సహజ శిలాతోరణం మరియు చక్ర తీర్థాన్ని శుక్రవారం ఆకస్మిక తనిఖీ చేశారు.
సల్మాన్ ఖాన్ పిలిచాడంటూ లోపలకు వెళ్ళిపోయింది!!
బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ నివాసం గెలాక్సీ అపార్ట్మెంట్స్లోకి ఓ మహిళ ప్రవేశించేందుకు యత్నించింది.
COVID 19 : తెలంగాణలో తొలి కరోనా కేసు
తెలంగాణ(Tealangana)లో తొలి కరోనా కేసు(First Carona Case) నమోదు అయింది.
iPhone News: ఇండియాలో ఐఫోన్స్ తయారు చేస్తే 25 శాతం సుంకం కట్టాల్సిందే: ఆపిల్కి ట్రంప్ వార్నింగ్
iPhone News: ఇండియాలో ఐఫోన్స్ తయారు చేస్తే 25 శాతం సుంకం కట్టాల్సిందే: ఆపిల్కి ట్రంప్ వార్నింగ్
Jeevan Reddy : పాపం జీవన్ రెడ్డి..సీనియర్ నేతకు ఇన్ని కష్టాలా?
కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతగా ఉన్న జీవన్ రెడ్డికి కష్టాలు ఇప్పట్లో తొలిగేటట్లు కనిపించడం లేదు.
ప్రమాదంలో 227 మంది ప్రాణాలు బుద్ధి చూపించిన పాకిస్థాన్!!
ఢిల్లీ నుంచి శ్రీనగర్ వెళ్తున్న ఇండిగో విమానం బుధవారం సాయంత్రం గగనతలంలో తీవ్రమైన కుదుపులకు లోనైంది.
Shani Jayanthi: శని జయంతి రోజున ఈ మూడు పనులు చేస్తే,మీ కష్టాలు తీరినట్లే..!
మీ జీవితంలో ఏవైనా ఈ సమస్యలు ఉంటే, ఈ శని జయంతి రోజున శని దేవుడిని పూజించడం వల్ల చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.ఆ సమస్యలు తీరిపోయే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది.
సైలెంట్ మోడ్! కవిత లేఖపై బీఆర్ ఎస్ నేతల మౌనం ఎందుకో!
సైలెంట్ మోడ్! కవిత లేఖపై బీఆర్ ఎస్ నేతల మౌనం ఎందుకో!
అనుమానాస్పద స్థితిలో ప్రొఫెసర్ మృతి..
అనుమానాస్పద స్థితిలో భారత్ ఇంజనీరింగ్ కళాశాల ప్రొఫెసర్ మృతి చెందిన ఘటన ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.
New Projects |తెలంగాణకు కేంద్రం వరాలు –కవచ్, మిల్లెట్స్ ప్రాజెక్ట్ లకు గ్రీన్ సిగ్నల్
హైదరాబాద్ నగరానికి కేంద్ర ప్రభుత్వం రెండు కీలక ప్రాజెక్టులను కేటాయించింది. సుమారు రూ.200
AP DSc : ఏపీ డీఎస్సీకి లైన్ క్లియర్
ఏపీ డీఎస్సీ(AP DSc) పరీక్షల నిర్వహణకు లైన్ క్లియర్ అయింది.
రక్తపోటును సహజంగా తగ్గించడంలో సహాయపడే 5 ఆహారాలు...?
హార్వర్డ్ వైద్యుడు రక్తపోటును సహజంగా తగ్గించడంలో సహాయపడే 5 ఆహారాలను ఆమోదించాడు.
దిశ, ఎఫెక్ట్ : ఎట్టకేలకు మారిన ఊర్ల పేర్లు తెలిపే బోర్డులు
ఎట్టకేలకు ఆర్ అండ్ బీ అధికారులు తప్పును సరి చేసుకున్నారు.
Ketu-Mangal: కేతు-మంగళ కలయిక ఈ 5 రాశులకు కష్టకాలమే..!
జోతిష్య శాస్త్రం ప్రకారం, కేతువు, మంగళ గ్రహాలు కలిసి కేజ-కేతు యోగం ఏర్పడుతోంది. ఈ కలయిక ఐదు రాశులకు సమస్యలు తేనుంది. మరి, ఆ రాశులేంటో చూద్దాం..
ఎన్నో సవాళ్లు ఎదురయ్యాయి.. ఆయన నుంచి చాలా నేర్చుకున్నానంటూ ‘వార్-2’ డైరెక్టర్ ఇంట్రెస్టింగ్ పోస్ట్
బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్(Hrithik Roshan) నటిస్తున్న తాజా చిత్రం ‘వార్-2’(War-2). అయితే ఇందులో ఎన్టీఆర్ కీలక పాత్రలో కనిపించనున్నాడు.
Chandrababu : చంద్రబాబు వరసగా కేంద్రమంత్రులతో భేటీ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీ పర్యటనలో బిజీగా గడుపుతున్నారు. కేంద్ర మంత్రులతో సమావేశమవుతున్నారు
కులగణనపై మరోసారి CM రేవంత్ కీలక వ్యాఖ్యలు
విశ్వగురు బసవేశ్వరుడి(Basaveswarudu) స్ఫూర్తితోనే ప్రజా ప్రభుత్వం ప్రజలకు సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) చెప్పారు.
పదవి ఉంటెనే వస్తరా.. కేసీఆర్.. శాసన సభకు రండి... మీ 40 ఏండ్ల అనుభవం చెప్పండి
పదవి ఉంటెనే వస్తరా.. కేసీఆర్.. శాసన సభకు రండి... మీ 40 ఏండ్ల అనుభవం చెప్పండి
IMF: పాకిస్తాన్ అన్ని షరతులను అంగీకరించాకే రుణమిచ్చాం:ఐఎంఎఫ్
గతేడాది సెప్టెంబర్లోనే పాకిస్తాన్కు ఇవ్వాల్సిన ఎక్స్టెండెడ్ ఫండ్ ఫెసిలిటీ(ఈఎఫ్ఎఫ్) ప్రోగ్రామ్కు ఆమోదం లభించిందన్నారు
పానీపూరి వాలాకి ఇస్రో లో ఉద్యోగం | PANI PURI VENDOR TO ISRO TECHNICIAN #telugupost #telugufacts
ఇసుక లారీల భీభత్సం.. గాల్లో కలుస్తున్న ప్రాణాలు..
ములుగు జిల్లాలో ఇసుక లారీలు భీభత్సం సృష్టింస్తున్నాయి. భాద్యత లేని ఇసుక లారీల డ్రైవర్ల రాష్ డ్రైవింగ్తో వాహనదారుల ప్రాణాలకు నూరెళ్లు నిండుతున్నాయి.
బాలీవుడ్ యంగ్ బ్యూటీ సారా అలీ ఖాన్(Sara Ali Khan) సైఫ్ అలీఖాన్(Saif Ali Khan) కూతురిగా ఇండస్ట్రీకి పరిచయం అయింది.
‘వర్షం’ మూవీ రీ రిలీజ్.. థియేటర్ వద్ద కొట్టుకున్న ఫ్యాన్స్.. కారణం ఇదే!?
రెబల్ స్టార్ ప్రభాస్, హీరోయిన్ త్రిష కాంబినేషన్లో వచ్చిన చిత్రం వర్షం విడుదలై దాదాపు 21 ఏళ్లు అవుతుంది.
బొంగరాలంటి కళ్లు తిప్పింది... ఉంగరాలున్న జుట్టు తిప్పింది... గింగిరాలెత్తే నడుమొంపుల్లో నన్నే తిప్పిందీ... అమ్మో బాపు గారి బొమ్మో... ఓలమ్మో మల్లెపూల కొమ్మో...’.. అత్తారింటికి దారేదీ సినిమాలో
Miss World: మిస్ వరల్డ్ పోటీలు.. హెడ్-టు-హెడ్ ఛాలెంజ్ విన్నర్స్ వీరే..
హైదరాబాద్లో 72వ మిస్ వరల్డ్ పోటీలు రసవత్తరంగా కొనసాగుతున్నాయి. ఈ మేరకు మిస్ వరల్డ్ పోటీలు కీలక దశకు చేరుకున్నాయి.
Share Market |కోలుకున్న స్టాక్ మార్కెట్ … భారీ లాభాలతో ముగింపు
ముంబయి – దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు భారీ లాభాలను నమోదు చేశాయి.
Benguluru : సినిమాను తలపించిన దొంగతనాల కథ
ధనవంతుల నుంచి డబ్బు దొంగలించి(Robbery) పేదలకు సహాయం చేసే రాబిన్ హుడ్(Rabin Hood) కథలు సినిమాల్లో చూస్తూ ఉంటాం.
Weight Loss Tips : అధిక బరువు తగ్గలేక అవస్థలా..? ఈ చిన్న వ్యాయామంతో ఈజీగా తగ్గొచ్చు!
Weight Loss Tips : అధిక బరువు తగ్గలేక అవస్థలా..? ఈ చిన్న వ్యాయామంతో ఈజీగా తగ్గొచ్చు!
కొవిడ్ విజృంభణ.. ఆరోగ్యశాఖ అత్యవసర సమావేశం
దేశ వ్యాప్తంగా కరోనా(Covid 19) కేసులు పెరుగుతున్నాయి. ముఖ్యంగా ఢిల్లీలో భారీ స్థాయిలో నమోదు అవుతున్నాయి.
కంది నూతన తహసీల్దార్ గా రవికుమార్..
సంగారెడ్డి జిల్లా కేంద్రం పక్కనే కంది మండలానికి ఎంతో ప్రత్యేకత ఉంది. ఇదే మండలంలో ప్రతిష్టాత్మకమైన ఐఐటీ హైదరాబాద్ తో పాటు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం, ఆర్టిఏ ఆఫీస్, సెంట్రల్ జైలు ఉన్నది.
సికింద్రాబాద్ లో ఏసీబీ సోదాలు... లంచం తీసుకుంటూ పట్టుబడ్డ అధికారి
సికింద్రాబాద్ లో ఏసీబీ సోదాలు... లంచం తీసుకుంటూ పట్టుబడ్డ అధికారి
Hydra : హైడ్రా కూల్చివేతలు.. ఎన్ని కోట్ల విలువైన స్థలమెంతో తెలుసా?
జూబ్లీహిల్స్ లో హైడ్రా అధికారులు కూల్చివేతలు చేపట్టారు.
కార్మికుల సమస్యలపై విజయం సాధించిన ఎన్ ఎన్ యు ఏ సంఘం నాయకులు
విశాలాంధ్ర ధర్మవరం;; ఆర్టీసీ కార్మికుల సమస్యల కోసం నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్ వారు గత కొంతకాలంగా పోరాటాలను నిర్వహించారు. ఇందులో భాగంగా 01/2019 సర్కులర్ పై పలు పోరాటాలు చేసి తుదకు విజయం సాధించడం జరిగిందని రీజినల్ నాయకులు ఎస్. ఎం. సాబ్, మోహన్, డిపో చైర్మన్ హనుమాన్, అధ్యక్షులు ప్రభాకర్, కార్యదర్శి మధు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో ఎన్ఎంయూ ఏ ఉద్యోగులు అందరూ కలిసికట్టుగా పోరాడినందుకు […] The post కార్మికుల సమస్యలపై విజయం సాధించిన ఎన్ ఎన్ యు ఏ సంఘం నాయకులు appeared first on Visalaandhra .