Pawan Kalyan : గీత దాటితే వేటు తప్పదట.. కూటమి నిర్ణయాలకు వ్యతిరేకంగా మాట్లాడితే అంతే
జనసేన అధినేత పవన్ కల్యాణ్ పార్టీ క్రమశిక్షణ విషయంలో సీరియస్ అయ్యారు.
ఎండిన వరి పంటలను పరిశీలించిన ఎమ్మెల్సీ
ఎండిన వరి పంటలను పరిశీలించిన ఎమ్మెల్సీ మునుగోడు, ఆంధ్రప్రభ : నల్లగొండ జిల్లా
ప్రజల పక్షాన నిలబడింది వైసీపీ…
ప్రజల పక్షాన నిలబడింది వైసీపీ… 16సంవత్సరాలుగా ప్రజాక్షేత్రంలో…జగనన్న పాలన కోసం ప్రజలు ఎదురుచూపులు.వైఎస్ఆర్
పథకాలు బంద్ చేసి పేదల ఇళ్లపై బల్డోజర్లు పంపిస్తున్నారు: కెటిఆర్
హైదరాబాద్: మాజీ సిఎం కెసిఆర్ పాలనలో ప్రతి పేద ముస్లింలకు రంజాన్ తోఫా ఇచ్చామని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ తెలిపారు. షాది ముబారక్ తో పేద ముస్లిం అమ్మాయి పెళ్లికి లక్షానూటపదహారు ఇచ్చామని అన్నారు. రంజాన్ సందర్భంగా మాజీ ఎమ్మెల్సీ సలీం ఆధ్వర్యంలో రేషన్ కిట్ ల పంపిణీ చేశారు. పేద ముస్లిం మహిళలకు రంజాన్ రేషన్ కిట్ లను అందజేశారు. ఈ కార్యక్రమంలో కెటిఆర్, దాసోజ్ శ్రవణ్, కర్నె ప్రభాకర్ పాల్గొన్న సందర్భంగా కెటిఆర్ మీడియాతో మాట్లాడుతూ..కాంగ్రెస్ షాది ముబారక్ తో పాటు తులం బంగారం ఇస్తామన్నారు ఏమైంది? అని ప్రశ్నించారు. అబద్ధాలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ అన్ని పథకాలకు స్వస్థి పలికిందని, సిఎం రేవంత్ రెడ్డి పేదల ఇండ్లపై బుల్డోజర్ ను పంపించడమే పనిగా పెట్టుకున్నారని, పథకాలు బంద్ చేసి పేదల ఇళ్లపై బల్డోజర్లు పంపిస్తున్నారని విమర్శించారు. మళ్లీ వచ్చేది బిఆర్ఎస్ ప్రభుత్వమేనని కెటిఆర్ తెలియజేశారు. గ్యాస్ కొరతతో వేలాది సంస్థలు మూతపడే ప్రమాదం ఉందని, లక్షలాది కార్మికులు, విద్యార్థులు ఇబ్బందులకు గురవుతారని, హోటళ్లు, చిన్నవ్యాపారులు, హాస్టళ్లు తీవ్రంగా నష్టపోతున్నారని అన్నారు. కేంద్రమంత్రి హర్దిప్ సింగ్ పూరీకి కెటిఆర్ లేఖ రాశారు. ఎల్పిజి లభ్యతపై రియల్ టైమ్ డాష్ బోర్డును ఏర్పాటు చేయాలని, వాణిజ్య సిలిండర్లపై తాత్కాలికంగా ధరల పెంపు నిలిపివేయాలని డిమాండ్ చేశారు. సిలిండర్ల అక్రమ రవాణా అరికట్టాలని, బ్లాక్ మార్కెట్ పై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. పిజి హాస్టళ్లు, స్మశాన వాటికలు, చిన్న వ్యాపారులకు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాలని, అత్యవసర సేవలు, జీవనోపాధిని కాపాడేందుకు చర్యలు చేపట్టాలని కెటిఆర్ కోరారు.
Chandrababu Naidu Pushes Fast Track for Bengaluru–Kadapa–Vijayawada Greenfield Highway
Andhra Pradesh Chief Minister N. Chandrababu Naidu has directed officials to speed up construction of the Bengaluru–Kadapa–Vijayawada Greenfield National Highway, a major infrastructure project expected to transform connectivity in the state. The highway project, officially known as NH 544G, has already crossed a major milestone with more than 61 percent of the work completed. The […] The post Chandrababu Naidu Pushes Fast Track for Bengaluru–Kadapa–Vijayawada Greenfield Highway appeared first on Telugu360 .
Revanth Reddy |హైదరాబాద్ అన్ని అవకాశాలను కల్పిస్తుంది
Revanth Reddy | హైదరాబాద్ అన్ని అవకాశాలను కల్పిస్తుంది Revanth Reddy |
రోడ్డు భద్రత కోసం ట్రాక్టర్లకు రేడియం స్టికర్లు…
రోడ్డు భద్రత కోసం ట్రాక్టర్లకు రేడియం స్టికర్లు… కాణిపాకం ఎస్ఐ నరసింహులు కాణిపాకం,
Capgemini Plans Major IT Campus in Visakhapatnam
Visakhapatnam is steadily emerging as the technology gateway of Andhra Pradesh. The state government has taken another significant step to strengthen the city’s IT ecosystem. Andhra Pradesh Minister for IT and Electronics Nara Lokesh met Capgemini Global CEO Aiman Ezzat to discuss the company’s expansion plans in the state. The meeting focused on establishing a […] The post Capgemini Plans Major IT Campus in Visakhapatnam appeared first on Telugu360 .
మరో హార్ట్ టచ్చింగ్ లవ్ స్టోరీ.. 'దీవాన' టీజర్ విడుదల
'కల్కి', 'శుభం' సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న హర్షిత్ రెడ్డి, స్మేహ మణిమేగలై ప్రధానపాత్రల్లో తెరకెక్కుతున్న లవ్ స్టోరీ 'దీవాన'. అర్హ మీడియా, వీ స్టూడియోస్ బ్యానర్లపై వాసుదేవ్ కొప్పినేని, శ్రీదేవి కార్యంపూడి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు శ్రీకాంత్ సంగిశెట్టి దర్శకత్వం వహిస్తున్నాడు. తాజాగా ఈ మూవీ టీజర్ ను మేకర్స్ విడుదల చేశారు. టీజర్ ను చూస్తుంటే తెలంగాణ అర్బన్ నేపథ్యంలో మరో స్వచ్చమైన ప్రేమ కథా చిత్రంగా ఉండబోతోందని తెలుస్తోంది. యూత్ ను ఆకట్టుకునేలా ఈ టీజర్ ను వదిలారు. ఈ మూవీ సమ్మర్ కానుకగా ఏప్రిల్ 14న థియేటర్లలో విడుదల కానుంది. కాగా, తెలంగాణ విలేజ్ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన 'రాజు వెడ్స్ రాంబాయి' కూడా ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే.
18న తైబజార్ బహిరంగ వేలం మునుగోడు, ఆంధ్రప్రభ : నల్లగొండ జిల్లా మునుగోడు
లోక్ సభలో స్పీకర్ ఓం బిర్లా ఏమన్నారంటే?
లోక్సభకు స్పీకర్ ఓం బిర్లా హాజరయ్యారు
సూరంపల్లి లో సీఎం పర్యటన ఏర్పాట్ల పరిశీలన..
సూరంపల్లి లో సీఎం పర్యటన ఏర్పాట్ల పరిశీలన.. గన్నవరం, ఆంధ్రప్రభ : కృష్ణాజిల్లా
Iran Suicide Drones : 2 షిప్స్ మటాష్.. Andhta Prabha News
Iran Suicide Drones : 2 షిప్స్ మటాష్.. Andhta Prabha News
గ్యాస్ కొరతపై అసత్య ప్రచారాలకు కఠిన చర్యలు..
గ్యాస్ కొరతపై అసత్య ప్రచారాలకు కఠిన చర్యలు.. జిల్లా ఎస్పీ తుషార్ డూడి
ఐఐఐటి నూతన సంచాలకులుగా… అమరేంద్ర కుమార్ బాధ్యతల స్వీకారం ఎచ్చెర్ల(శ్రీకాకుళం), ఆంధ్రప్రభ :
Breaking : అనర్హత పిటిషన్లపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు
ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు చెప్పింది
ఇండియన్ ఎయిర్ఫోర్స్లో చేరండి..
ఇండియన్ ఎయిర్ఫోర్స్లో చేరండి.. అగ్నివీర్ వాయు ఓపెన్ రిక్రూట్మెంట్ ర్యాలీకి భారీ స్పందనతెలంగాణ
YSRCP : వాహ్.. ఇక్కడ వైసీపీ ఇంతగా పుంజకుందా? నమ్మలేకపోతున్నారా?
కూటమి ప్రభుత్వం ఏర్పాటయిన రెండేళ్లకే కీలకమైన ప్రాంతంలో ప్రజల్లో అధికార పార్టీ పై కొంత అసంతృప్తి కనిపిస్తుంది
ఉద్యోగులకు ఏపీ సర్కార్ వరాలు.. 2 నెలల పితృత్వ సెలవులు, ఐవీఎఫ్ రాయితీ
ఏపీ ప్రభుత్వం ఉద్యోగుల సంక్షేమం, జనాభా నియంత్రణ విధానాలపై పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. రాష్ట్రంలో తగ్గుతున్న జనాభా వృద్ధి రేటును పెంచే లక్ష్యంతో మూడో సంతానం పొందిన పురుష ఉద్యోగులకు ప్రయోగాత్మకంగా రెండు నెలల పాటు పితృత్వ సెలవులు మంజూరు చేయనున్నట్లు ప్రకటించింది. అమరావతిలో జరిగిన కలెక్టర్ల సదస్సులో వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ కార్యదర్శి సౌరభ్ గౌర్ ఈ వివరాలు వెల్లడించారు. పిల్లల సంరక్షణలో తల్లిదండ్రుల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడమే దీని ముఖ్య ఉద్దేశమని ఆయన […] The post ఉద్యోగులకు ఏపీ సర్కార్ వరాలు.. 2 నెలల పితృత్వ సెలవులు, ఐవీఎఫ్ రాయితీ appeared first on Visalaandhra .
మెయిన్ రోడ్డు పై ట్రాక్టర్ ట్రాలీ బోల్తా
మెయిన్ రోడ్డు పై ట్రాక్టర్ ట్రాలీ బోల్తా మోత్కూర్, ఆంధ్రప్రభ ; మోత్కూర్
పేదలకు అన్నదానం.. కళ్ళే లలిత ట్రస్ట్ ద్వారా పేదలకు అన్నదానం..365రోజులు చలివేంద్రం..కళ్ళే లలిత
ప్రజా సమస్యలకు పరిష్కారమే లక్ష్యం
ప్రజా సమస్యలకు పరిష్కారమే లక్ష్యం మంగళగిరిలో టీడీపీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’
నకిలీ ట్రేడింగ్ యాప్తో అడ్వకేట్కు ₹34.97 లక్షల మోసం
ఫేస్బుక్ ప్రకటనతో పరిచయంపలుమార్లు డబ్బు బదిలీ
ఉచిత గాలికుంటు శిబిరం ఆకస్మిక తనిఖీ
చిట్యాల, ఆంధ్రప్రభ ; చిట్యాల మండలంలోని పాడి రైతులు అందరూ మూగజీవాలకు గాలికుంటు
అమెరికా, ఇజ్రాయెల్తో యుద్ధం ఆగాలంటే.. ఇరాన్ మూడు షరతులు!
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ, అమెరికా, ఇజ్రాయెల్తో జరుగుతున్న ఘర్షణకు ముగింపు పలకడానికి ఇరాన్ మూడు కీలక షరతులను ముందుకు తెచ్చింది. ఒకవైపు శాంతి కోసం ప్రతిపాదనలు చేస్తూనే, మరోవైపు తమపై దాడి చేస్తే తీవ్ర పరిణామాలు తప్పవని ఆ దేశ సైన్యం హెచ్చరికలు జారీ చేసింది.ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఃఎక్స్ః వేదికగా ఈ షరతులను ప్రకటించారు. రష్యా, పాకిస్థాన్ దేశాధినేతలతో మాట్లాడిన తర్వాత ఆయన ఈ పోస్ట్ చేశారు. ఇజ్రాయెల్, […] The post అమెరికా, ఇజ్రాయెల్తో యుద్ధం ఆగాలంటే.. ఇరాన్ మూడు షరతులు! appeared first on Visalaandhra .
వేసవి దాహార్తికి చలివేంద్రాలు మజ్జిగ పంపిణీతో ప్రారంభించిన ఎమ్మెల్యే బొండా ఉమాహనుమాన్పేటలో 2
Kavitha : కవిత ఇంటికి సీబీఐ.. 16న విచారణకు రావాలని
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితకు సీబీఐ అధికారులు సమన్లు జారీ చేశారు
Telangana |ఇద్దరు మృతి, 15 మందికి గాయాలు
Telangana | ఇద్దరు మృతి, 15 మందికి గాయాలు Telangana | ఆంధ్రప్రభ,
మ్యాచ్ ఫిక్సింగ్.. మాజీ కెకెఆర్ ప్లేయర్పై ఐసిసి వేటు
వెస్టిండీస్ క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం రేపింది. వెస్టిండీస్ ఆటగాడు, ఐపిఎల్లో కోల్కతా నైట్రైడర్స్ జట్టు తరఫున గతంలో ప్రాతినిథ్యం వహించిన పేసర్ జేవన్ సీర్లెస్పై ఐసిసి వేటు వేసింది. 2023-24 బిమ్ టి-10 లీగ్లో అతడు మ్యాచ్ ఫిక్సింగ్కి పాల్పడినట్లు ఆరోపణలు రావడంతో ఐసిసి అతడిని సస్పెండ్ చేసింది. క్రికెట్ వెస్టిండీస్, ఐసిసి అవినీతి నిరోధక కోడ్లోని ఐదు నిబంధనలను సీర్లెస్ ఉల్లంఘించినట్లు ఐసిసి గుర్తించింది. మ్యాచ్ ఫలితాలను ప్రభావితం చేసేలా సీర్లెస్ వ్యవహరించినట్లు విచారణలో తేలింది. అతడితో పాటు టైటాన్స్ టీమ్ యజమాని చిత్రంజన్ రాథోడ్, టీమ్ అధికారి ట్రెవాన్ గ్రిఫిత్లపై కూడా తాత్కాలిక నిషేధం విధించింది. సీర్లెస్పై నాలుగు ఛార్జీలు నమోదు కాగా, చిత్రంజన్పై మూడు, గ్రిఫిత్పై ఒక ఛార్జ్ నమోదు అయింది. తమపై వచ్చిన ఆరోపణలపై అధికారికంగా స్పందించేందుకు వీరికి 14 సమయానికి ఐసిసి ఇచ్చింది. మరోవైపు ఇదే బిమ్ టి-10 లీగ్ వ్యవహారంలో అమెరికా క్రికెటర్ ఆరోన్ జోన్స్పై కూడా ఐసిసి సస్పెన్షన్ విధించింది. దీంతో అతడు టి-20 ప్రపంచకప్-2026కు దూరమయ్యాడు.
అదిలాబాద్, ఆంధ్రప్రభ : అదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం గట్టెపల్లి చింతగూడకు చెందిన
Revanth Reddy : నెట్ ఫ్లిక్స్ కార్యాలయాన్ని ప్రారంభించిన రేవంత్
హైదరాబాద్ లో నెట్ ఫ్లిక్స్ కార్యాలయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు
Kanchana re release |రికార్డ్ సెట్ చేసేనా..?
Kanchana re release | రికార్డ్ సెట్ చేసేనా..? Kanchana re release
రోడ్డు ప్రమాదం.. పెళ్లికి వెళ్తూ ఇద్దరు మృతి
పెళ్లికి వెళ్తూ రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. ఈ విషాద సంఘటన నిర్మల్ జిల్లాలో చోటుచేసుకుంది. గురువారం ఉదయం ఓ పెళ్లి కార్యక్రమానికి హాజరయ్యేందుకు కొంతమంది బొలెరో వాహనంలో వెళ్తుండగా రోడ్డు ప్రమాదం జరిగింది. కొండాపూర్ బైపాస్ వద్ద బొలెరో వాహనం వెనుక టైర్ పేలడంతో బోల్తా కొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు ప్రాణాలు కోల్పోగా.. మరో 15 మందికిపైగా గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని దగ్గరలోని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరపనున్నట్లు పోలీసులు తెలిపారు.
₹3.64 కోట్ల సైబర్ మోసం నకిలీ ‘మానో మానో’ ట్రేడింగ్ యాప్తో హైదరాబాద్ వ్యాపారికి భారీ నష్టం
ఫేస్బుక్ పరిచయం… పెట్టుబడుల పేరుతో మోసంవస్తువులు కొనుగోలు చేస్తే కమిషన్ వస్తుందని నమ్మబలికింది
Chandrababu : పవన్ కల్యాణ్ శాఖపై చంద్రబాబు అసంతృప్తి
రెండో రోజు కలెక్టర్ల కాన్ఫరెన్సులో వివిధ శాఖలపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష జరిపారు
పంట పొలాలకు నీటి కోసం ఎదురుచూపులు..
పంట పొలాలకు నీటి కోసం ఎదురుచూపులు.. పంట కాలువలు నిర్మిస్తే వచ్చే ఏడాదికే
Vrushakarma: Chay’s Action-Hero Muscular Look
Naga Chaitanya’s latest physical transformation for the upcoming mythical thriller Vrushakarma has set social media abuzz, showcasing a muscular avatar that marks a significant departure from his earlier romantic hero image. The gym photos, capturing him mid-workout with dumbbells in hand, reveals a chiseled physique honed through rigorous training, complete with defined abs, broad shoulders, […] The post Vrushakarma: Chay’s Action-Hero Muscular Look appeared first on Telugu360 .
ప్రతి పక్షాల గొంతు నొక్కుతున్నామనేది అవాస్తవం: స్పీకర్ ఓం బిర్లా
ఢిల్లీ: ప్రతి పార్లమెంట్ సభ్యుడు లక్షలాది మంది భారతీయులకు ప్రాతినిధ్యం వహిస్తున్నారని లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా తెలిపారు. సభా నియమాలకు కట్టుబడే అందరికీ అవకాశాలు ఉంటాయని అన్నారు. బుధవారం అవిశ్వాసం వీగడంతో లోక్ సభ కు స్పీకర్ ఓం బిర్లా రావడం జరిగింది. అవిశ్వాస తీర్మానంపై 12 గంటలకు పైగా చర్చ జరిగింది. ఈ సందర్భంగా లోక్ సభలో ఓం బిర్లా ప్రసంగించారు. పార్లమెంట్ 140 కోట్ల భారత ప్రజల ప్రతిబింబం అని.. నిష్పాక్షికంగా, నిబంధనల ప్రకారమే సభ నడిపిస్తున్నామని తెలియజేశారు. ప్రతి పక్షాల గొంతు నొక్కుతున్నామనేది అవాస్తవం అని అన్నారు. విపక్షాలు మాట్లాడితేనే ప్రజాస్వామ్యం గెలుస్తుందని స్పీకర్ ఓం బిర్లా పేర్కొన్నారు.
టీ20 ప్రపంచ కప్ లో భారతజట్టు విజయం సాధించాక ఆఫ్ఘనిస్థాన్ ప్రజలు సంబరాలు చేసుకున్నారంటూ
ప్రయాగ్ రాజ్లో పూసలు అమ్మిన మోనాలిసా.... ఇప్పుడు పెళ్లితో వార్తల్లోకి #Monalisa#Prayagraj
Sharwa Goes All Out For Biker, Stunning Makeover
With Biker gearing up for its April 3rd release, Charming Star Sharwa has become the center of attention- thanks to a transformation that cine goers didn’t see coming. The newly released training video presents a side of Sharwa that blends grit, focus, and raw intensity. The film directed by Abhilash Kankara demanded a performer who […] The post Sharwa Goes All Out For Biker, Stunning Makeover appeared first on Telugu360 .
Chandrababu : వేచి చూస్తే నష్టమే..వేటు వేయడం ఖాయమే..బాబు డెసిషన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక దిశగా నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది
చాందిని పుస్తకానికి ఉత్తమ పురస్కారం
చాందిని పుస్తకానికి ఉత్తమ పురస్కారం చిలకలూరిపేట, ఆంధ్రప్రభ : పట్టణానికి చెందిన పఠాన్
Ys Jagan : జగన్ భావోద్వేగం చూశారా?
వైసీపీ అధినేత వైఎస్ జగన్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా భావోద్వేగానికి గురయ్యారు.
పెట్టుబడుల కోసం భూకేటాయింపులు సబబే
వైసీపీ ఎంపీ పిల్పై హైకోర్టు కీలక వ్యాఖ్యలుఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న పారిశ్రామిక విధానంపై రాష్ట్ర హైకోర్టు సానుకూల ధోరణి వ్యక్తం చేసింది. తక్కువ ధరకు భూములను కేటాయిస్తున్నారంటూ వైసీపీ ఎంపీ గురుమూర్తి దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యం (PIL)పై విచారణ చేపట్టిన ధర్మాసనం, రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా కీలక వ్యాఖ్యలు చేసింది.రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రధానంగా వ్యవసాయ ఆధారిత రాష్ట్రంగా మిగిలిపోయిందని ధర్మాసనం గుర్తుచేసింది. రాష్ట్రం ఆర్థికంగా బలోపేతం కావాలంటే […] The post పెట్టుబడుల కోసం భూకేటాయింపులు సబబే appeared first on Visalaandhra .
టీపీసీసీ ఎస్సీ సెల్ చైర్మన్ గా ప్రమాణ స్వీకారం..
టీపీసీసీ ఎస్సీ సెల్ చైర్మన్ గా ప్రమాణ స్వీకారం.. బెజ్జంకి, ఆంధ్రప్రభ :
బలహీన వర్గాల సంక్షేమానికి పెద్దపీట..
బలహీన వర్గాల సంక్షేమానికి పెద్దపీట.. మక్తల్ , ఆంధ్రప్రభ ; తెలంగాణలో బడుగు
అత్యాచారం జరిగిన 24 గంటల్లోపు చర్యలు తీసుకోకపోతే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి రాజీనామా చేయాలని
రైతుబంధు నిధులు విడుదల చేయాలి..
ఉట్నూర్ , ఆంధ్రప్రభ ; రాష్ట్ర ప్రభుత్వం రైతులకు రైతుబంధు కూలీలకు 15వేల
హర్మూజ్ ను సురక్షితంగా దాటిన రెండు భారత నౌకలు!
పశ్చిమాసియా యుద్ధ మేఘాల మధ్య అత్యంత ఉత్కంఠ నెలకొన్న హర్మూజ్ జలసంధిని రెండు భారత వాణిజ్య నౌకలు సురక్షితంగా దాటాయని సమాచారం. కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్, ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ మధ్య జరిగిన కీలక చర్చల అనంతరం ఈ సానుకూల పరిణామం చోటుచేసుకుందని తెలుస్తోంది. యుద్ధ ఉద్రిక్తతల వల్ల ఈ జలసంధి గుండా ప్రయాణం అత్యంత ప్రమాదకరంగా మారిన తరుణంలో భారత జెండా ఉన్న నౌకలకు ఇరాన్ ప్రభుత్వం ప్రత్యేక భద్రతా […] The post హర్మూజ్ ను సురక్షితంగా దాటిన రెండు భారత నౌకలు! appeared first on Visalaandhra .
చిత్తూరులో ఇద్దరు అంతర్రాష్ట్ర దొంగల అరెస్ట్
చిత్తూరులో ఇద్దరు అంతర్రాష్ట్ర దొంగల అరెస్ట్ చిత్తూరు, ఆంధ్రప్రభ బ్యూరో : ఇళ్లలో
గ్యాస్ కరవుతో వీధిన పడ్డ లక్షలాది మంది.. నిలిచిన ఉపాధి!
అంతర్జాతీయంగా నెలకొన్న యుద్ధ మేఘాలు సామాన్యుడి బతుకును ఛిన్నాభిన్నం చేస్తున్నాయి. దేశవ్యాప్తంగా తలెత్తిన గ్యాస్ కొరత.. కరోనా కాలం నాటి భయానక లాక్డౌన్ రోజులను గుర్తుచేస్తోంది. ఇంధనం లేక వాహనాలు షెడ్లకే పరిమితం కాగా, గ్యాస్ దొరక్క హోటళ్లు, క్యాంటీన్లు తలుపులు మూసుకుంటున్నాయి. దీనివల్ల దేశవ్యాప్తంగా లక్షలాది మంది తమ జీవనోపాధిని కోల్పోయి వీధిన పడుతున్నారు. ఖాళీ అవుతున్న వంటశాలలు.. రోడ్డున కార్మికులుఢిల్లీ, నోయిడా వంటి నగరాల్లో గ్యాస్ సిలిండర్ల సరఫరా పూర్తిగా అస్తవ్యస్తమైంది. ఒక్క హోటల్ […] The post గ్యాస్ కరవుతో వీధిన పడ్డ లక్షలాది మంది.. నిలిచిన ఉపాధి! appeared first on Visalaandhra .
హర్మూజ్లో అనుమతి.. భారత్కు భారీ ఊరట?
పశ్చిమాసియాలో యుద్ధంతో తీవ్ర అనిశ్చితి నెలకొంది.
Farooq Abdullah |నిందితుడి గుర్తింపు…
Farooq Abdullah | నిందితుడి గుర్తింపు… Farooq Abdullah | ఆంధ్రప్రభ, వెబ్
నిజామాబాద్ లో సిలిండర్ల కొరత గ్యాస్ ఏజెన్సీ వద్ద క్యూ లైన్లు కట్టిన జనం #Nizamabad#GasCylinder
Adulterated Milk | 14కు చేరిన మృతుల సంఖ్య
Adulterated Milk | 14కు చేరిన మృతుల సంఖ్య Adulterated Milk |
రాష్ట్ర అక్రెడిటేషన్ కమిటీ సభ్యులుగా విరాహత్ అలీ నియామకం
గజ్వేల్, ఆంధ్రప్రభ ; రాష్ట్ర మీడియా అక్రెడిటేషన్ కమిటీ సభ్యులుగా తెలంగాణ స్టేట్
10మంది ఎమ్మెల్యేలకు స్పీకర్ క్లీన్ చిట్.. సుప్రీం తుది తీర్పుపై ఉత్కంఠ
హైదరాబాద్: ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై దేశ అత్యున్నత న్యాయస్థానం కీలక తీర్పు వెల్లడించనుంది. 10 మంది ఫిరాయింపు ఎమ్మెల్యేలకు తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ క్లీన్ చిట్ ఇచ్చారు. దీంతో ఈ కేసులో సుప్రీం కోర్టు గురువారం తుది తీర్పు ఇవ్వనుంది. ఈ క్రమంలో అటు బిఆర్ఎస్ లోనూ, ఇటు పిరాయింపు ఎమ్మెల్యేల్లోనూ ఉత్కంఠ నెలకొంది. తమ పార్టీ నుంచి ఎమ్మెల్యేలుగా ఎన్నికైన పది మంది కాంగ్రెస్లోకి ఫిరాయించారని బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆరోపిస్తూ తొలుత స్పీకర్.. తర్వాత సుప్రీం కోర్టులో పిటిషన్లు దాఖలు చేసిన సంగతి తెలిసిందే. సుప్రీం ఆదేశాలతో విచారణ జరిపిన స్పీకర్ ప్రసాద్ కుమార్.. ఎమ్మెల్యేలు అరికెపూడి గాంధీ, టి. ప్రకాష్ గౌడ్, కాలె యాదయ్య, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, గూడెం మహిపాల్ రెడ్డి, పోచారం శ్రీనివాస్ రెడ్డి, తెల్లం వెంకట్రావు, కె. సంజయ్, దానం నాగేందర్, కడియం శ్రీహరి కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించారన్న అభియోగాలతో దాఖలైన పిటిషన్లను స్పీకర్ తోసిపుచ్చారు. వారు పార్టీ మారినట్లు సరైన సాక్షాధారాలు చూపించనందున అనర్హత పిటిషన్లను కొట్టి వేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు. దీంతో పది మంది ఎమ్మెల్యేలకు ఊరట లభించింది.
సంపద సృష్టించేందుకు ఉన్న అవకాశాలను వినియోగించుకోవాలి: చంద్రబాబు
అమరావతి: నీటిని సక్రమంగా ఉపయోగించుకుంటేనే ప్రయోజనం ఉంటుందని ఎపి సిఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. భవిష్యత్తు తరాలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలని అన్నారు. సిఎం అధ్యక్షతన రెండో రోజు కలెక్టర్ల సదస్సు నిర్వహించారు. పెట్టుబడులు, వైద్యం,సూపర్ సిక్స్- సంక్షేమంపై, ఆదాయార్జన శాఖలు, విద్య- నైపుణ్యాభివృద్ధి అంశాలపై చర్చ జరిగింది. మధ్యాహ్నం నుంచి శాంతిభద్రతల అంశంపై సమీక్షించనున్నారు. పారిశ్రామిక హబ్ గా మార్చేందుకు అన్ని రకాల చర్యలు, జిల్లాల వారీగా పెట్టుబడులు, ఉద్యోగ అవకాశాలను వివరించారు. ఈ సందర్భంగా సచివాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సంపద సృష్టించేందుకు ఉన్న అవకాశాలను వినియోగించుకోవాలని, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో ఎలా ఉందో జిల్లాల వారీగా వివరాలు ఉండాలని, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పై కలెక్టర్లు దృష్టి సారించాలని చంద్రబాబు ఆదేశించారు. గత వైసిపి ప్రభుత్వంలో పెట్టుబడులకు ఎవరూ ముందుకు రాలేదని, ఉన్న కంపెనీలు కూడా పారిపోయిన పరిస్థితిని అందరం చూశామని తెలియజేశారు. వనరులు ఉన్నా సరైన రీతిలో ఉపయోగించుకోవాలని, ఉన్న వనరులను సక్రమంగా ఉపయోగించుకోకపోతే వ్యర్థమేనని అన్నారు. అభివృద్ధికి సంకల్పించినప్పుడు చిన్నదే కావచ్చు.. దీర్ఘకాలంలో వాటి ఫలితాలు చూస్తామని చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.
Dhurandhar 2 Wave is Bigger than Predicted
After the grand success of Dhurandhar, the sequel Dhurandhar: The Revenge is heading for a grand release on March 19th. The film will release with early paid premieres on the evening of March 18th and the advance sales are opened after the trailer was released. The advance sales for Dhurandhar: The Revenge are exceptional and […] The post Dhurandhar 2 Wave is Bigger than Predicted appeared first on Telugu360 .
తొలి మ్యాచ్ లో సన్ రైజర్స్ x ఆర్సీబీ #IPL19#SRHvsRCB#IPL2026#SunrisersHyderabad#RCB#IPLFixtures
Masoud Pezashkian |ఇరాన్ మూడు షరతులు
Masoud Pezashkian | ఇరాన్ మూడు షరతులు Masoud Pezashkian | ఆంధ్రప్రభ,
జాతీయ జెండాను అవమానించారు.. పాండ్యాపై పోలీసులకు ఫిర్యాదు
పూణే: టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా చిక్కుల్లో పడ్డాడు. పాండ్యా, జాతీయ జెండాను అవమానించాడంటూ ఓ న్యాయవాది పోలీసులకు ఫిర్యాదు చేశాడు. 2026 టీ20 ప్రపంచ కప్ సాధించిన భారత జట్టు.. విజయాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్న సమయంలో జాతీయ జెండాను అగౌరవపరిచారని పూణేకు చెందిన న్యాయవాది ఆరోపించాడు. అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగిన ఫైనల్లో భారత్ న్యూజిలాండ్ను 96 పరుగుల తేడాతో ఓడించి మూడోసారి కప్ ను సొంతం చేసుకుంది. ఈ ఆనంద సమయంలో జట్టు సభ్యులు మైదానంలో సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ క్రమంలో పాండ్యా, భారత జెండాను చుట్టూ కప్పుకుని తన స్నేహితురాలు మహికా శర్మతో కలిసి మైదానంలో వేడుకలు చేసుకోవడాన్ని సదరు న్యాయవాది తప్పుబట్టాడు. జాతీయ జెండాను ధరించి క్రికెటర్ పాండ్యా, మహికాతో పడుకున్నారని.. ఇది జాతీయ జెండాన్ని అగౌరవపర్చడమేనని మండిపడ్డాడు. ఈ సంఘటనపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని అతను పోలీసులను ఫిర్యాదు చేశాడు.
Telangana |బైక్ ను ఢీకొన్న గుర్తుతెలియని వాహనం..
Telangana | బైక్ ను ఢీకొన్న గుర్తుతెలియని వాహనం.. Telangana | ఆంధ్రప్రభ,
ఊట్కూర్ జీపీలో మాజీ సర్పంచ్ల ఫోటోలు ఏర్పాటు..
ఊట్కూర్, ఆంధ్రప్రభ ; నారాయణపేట జిల్లా ఊట్కూర్ గ్రామపంచాయతీ కార్యాలయంలో ఇటీవల జరిగిన
Markets | 400 మిలియన్ బ్యారెళ్ల చమురు విడుదల
Markets | 400 మిలియన్ బ్యారెళ్ల చమురు విడుదల Markets | ఆంధ్రప్రభ,
Andhra Pradesh : ఏపీ సర్కార్ గుడ్ న్యూస్.. వారి ఖాతాల్లో లక్ష నగదు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు కొన్ని విషయాల్లో రాజీ పడరు
విద్యార్థుల కళలకు డిజిటల్ రెక్కలు..
విద్యార్థుల కళలకు డిజిటల్ రెక్కలు.. ఘట్ కేసర్, ఆంధ్రప్రభ ; విద్యార్థుల్లో దాగి
మహిళల హాకీ ప్రపంచకప్ క్వాలిఫయర్స్ లో భారత్ సెమీస్ కు.... #IndianWomensHockey#HockeyQualifier
Thammareddy |సంచలన వ్యాఖ్యలు..?
Thammareddy | సంచలన వ్యాఖ్యలు..? Thammareddy | ఇండస్ట్రీ పెద్ద దిక్కు అంటే
మొగుళ్ళపల్లి నూతన సబ్ ఇన్స్పెక్టర్ గా సురేష్..
మొగుళ్ళపల్లి, ఆంధ్రప్రభ : మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ నూతన సబ్ ఇన్స్పెక్టర్
ఇంధన సంక్షోభంపై ట్రంప్కి కనువిప్పు!
ఇరాన్ను తక్కువగా అంచనా వేసిన ట్రంప్ బృందంతెలిసొస్తున్న వాస్తవంవాషింగ్టన్: ఇంధన సంక్షోభంపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్కు కనువిప్పు కలుగుతోంది. అమెరికా, ఇజ్రాయెల్ దాడులపై ఇరాన్ ప్రతిస్పందన విషయంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఆయన సలహాదారుల లెక్కలు తప్పాయి. ఇరాన్ను ట్రంప్ బందం తక్కువ అంచనా వేసింది. ఇరాన్లో అధికార మార్పిడి ముందు యుద్ధం కారణంగా తలెత్తే సమస్యలు పెద్దవేమీ కాదనుకున్న వారి అంచనాలు తలకిందులయ్యాయి. ఫలితంగా ప్రపంచ దేశాలు చమురు సంక్షోభంలో కూరుకుపోతున్నాయి. చరిత్రలో ఎన్నడూ లేని […] The post ఇంధన సంక్షోభంపై ట్రంప్కి కనువిప్పు! appeared first on Visalaandhra .
డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో..
డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో.. ఊర్కొండ, ఆంధ్రప్రభ : మద్యం తాగి వాహనాలు
Eight Week OTT: Can this be Implemented in the South?
There is not much gap between a film’s theatrical release and the digital release date for South Indian films. In North India, an eight week OTT gap is strictly implemented for all the films which is a wise move. But this is not implemented in South. Several top Telugu producers met several times to discuss […] The post Eight Week OTT: Can this be Implemented in the South? appeared first on Telugu360 .
సికింద్రాబాద్ యశోద ఆస్పత్రిలో నకిలీ డాక్టర్ మోసం వెలుగులోకి....#YashodaHospital#Secunderabad
Zodiac Signs : నేటి పంచాంగం, రాశి ఫలాలు.. ఈరోజు ఏ రాశి వారికి బాగుందో తెలుసుకోవాలనుందా?
ఉదయం నిద్ర లేచిన వెంటనే .. ఈరోజు ఎలా ఉంటుందో ? ఏ పని చేస్తే ఎలా కలిసొస్తుందో ? అని చాలా మంది ఆలోచిస్తారు
రోడ్డు ప్రమాదాల నివారణ కోసం.. నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ : జిల్లా ఎస్పీ
విద్యుత్ లోవోల్టేజీ సమస్యలకు ప్రధాన కారణం అదే..
విద్యుత్ లోవోల్టేజీ సమస్యలకు ప్రధాన కారణం అదే.. ఆళ్లపల్లి, ఆంధ్రప్రభ : ఇల్లందు
Andhra Pradesh : రైతులకు గుడ్ న్యూస్...రేపు బ్యాంకు ఖాతాల్లో నగదు జమ
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు గుడ్ న్యూస్ చెప్పనున్నాయి
Deewana Teaser is full of heartwarming moments & hard-hitting dialogues
Harshith Reddy is stepping into a passionate romantic journey with his upcoming film Deewana. The film gets big support with reputed Geetha Film Distributors releasing the film. Directed by Sreekanth Sangishetty and produced by Vasudev Koppineni and Sridevi Karyampudi under the banners of Arha Media and V Studios, the film is positioned as an emotional […] The post Deewana Teaser is full of heartwarming moments & hard-hitting dialogues appeared first on Telugu360 .
Hyderabad : యుద్ధం ముగిసేదెన్నడు.. కడుపు నిండేదెప్పుడు?
హైదరాబాద్ నగరం గత కొన్ని దశాబ్దాలుగా విస్తరిస్తుంది.
టెన్షన్.. టెన్షన్.. ఇరాన్ దాడిలో ఏపీ నావికుడు మృతి.. ఆంధ్రప్రభ వెబ్ డెస్క్
జమ్మూకశ్మీర్: మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా తండ్రి ఫరూక్ అబ్దుల్లాపై హత్యాయత్నం జరిగింది. ఓ వివాహ వేడుకలో నిందితుడు ఆయనపై కాల్పులకు పాల్పడేందుకు ప్రయత్నించాడు. వెంటనే భద్రతా సిబ్బంది అప్రమత్తమవడంతో.. ఫరూక్ సురక్షితంగా బయటపడ్డారు. 20 ఏళ్లుగా తాను ఫరూక్ను చంపాలనుకుంటున్నానని నిందితుడు పోలీసులతో పేర్కొన్నాడు.జమ్మూ శివార్లలోని హోటల్లో బుధవారం జరిగిన ఓ వివాహ వేడుకకు ఫరూక్ అబ్దుల్లా హాజరయ్యారు. ఆయనతో పాటు జమ్మూకశ్మీర్ డిప్యూటీ సీఎం సురీందర్ ఛౌదరీ కూడా ఉన్నారు. ఈ […] The post ఫరూక్ అబ్దుల్లాపై హత్యాయత్నం appeared first on Visalaandhra .
మాజీ కేంద్ర మంత్రి కావూరికి అవనిగడ్డ ఎమ్మెల్యే నివాళి..
మాజీ కేంద్ర మంత్రి కావూరికి అవనిగడ్డ ఎమ్మెల్యే నివాళి.. అవనిగడ్డ, ఆంధ్రప్రభ: మాజీ
Summer Effect : భానుడు భగ్గుమంటున్నాడు.. సెగ కక్కుతున్న సూరీడు
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఎండల తీవ్రత ఎక్కువగా ఉంది
హీరో మంచు మనోజ్ వైవిధ్యమైన సినిమాలు, పాత్రలతో తనదైన గుర్తింపు సంపాదించుకున్న సంగతి తెలిసిందే. ఎప్పటికప్పుడు కొత్తదనంతో ప్రేక్షకులను ఆయన ఆకట్టుకుంటుంటారు. తాజాగా మరోసారి సోషల్ మీడియాలో ఆయన చేసిన పోస్ట్ లు ఫ్యాన్స్ సహా ప్రేక్షకులను, సినీ వర్గాలను ఆకర్షిస్తున్నాయి. మనోజ్ తన ఫిట్నెస్, ట్రాన్స్ఫర్మేషన్ గురించిన అప్డేట్ను షేర్ చేసుకున్నారు. రాబోయే సినిమాల కోసం గత మూడు వారాలుగా కఠినంగా శ్రమిస్తున్నానని ఆయన ఈ పోస్ట్లో వెల్లడించారు. అలాగే ఆయన పోస్ట్ చేసిన వర్కవుట్ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. నటుడిగా మనోజ్ చూపిస్తోన్న పట్టుదల, కృషిని అందరూ అభినందిస్తున్నారు. ఆ పోస్ట్లో మనోజ్ తన తీసుకున్న నిర్ణయం గురించి చాలా నిజాయితీగా మాట్లాడారు. సౌకర్యంగా ఉండటానికి సాకులు వెతకకుండా వాటిని పక్కకు పెట్టేసి కష్టపడాలని నిర్ణయించుకున్నానని ఆయన పేర్కొన్నా రు. “మూడు వారాల క్రితం నేను ఒక నిర్ణ యం తీసుకున్నాను. ఇక సౌకర్యంతో రాజీ పడటం లేదు. ఇక సాకులు చెప్పాలని అనుకోవటం లేదు. కేవ లం కష్టం మాత్రమే”అని ఆయన రాశారు. ఇదే క్రమంలో యాక్షన్ సినిమాలు చేయడం ఎంత కష్టమో కూడా ఆయన వివరించారు. “యాక్షన్ సినిమాలో మీ కోసం ఎవ రూ నటించలేరు. ప్రతి పంచ్, దెబ్బ తగిలినప్పుడు పడిపోవటం, ప్రతి దెబ్బకు మీ శరీరం సిద్ధంగా ఉండాలి. లేకుంటే వెంటనే బయటపడుతుంది. కెమెరా ఎప్పుడూ అబద్ధం చెప్పదు”అని ఆయన అన్నారు. ఇకపై కేవలం లుక్ కోసం కాకుండా..శక్తి, సహనాన్ని పెంచుకోవడంపైనే తాను దృష్టి పెట్టానని ఆయన చెప్పారు. తన లక్ష్యం ధృడమైన వ్యక్తిలా తయారవడం అని పేర్కొన్నాడు. ఈ అప్డేట్ను వీక్ 3 అని పేర్కొంటూ, ఈ ప్రయాణం ఇప్పుడే మొదలైందని, కానీ కేవలం 21 రోజుల్లోనే తాను పూర్తిగా వేరే వ్యక్తిలా అనిపిస్తున్నానని మనోజ్ తెలియజేశారు. ఇటీవల విడుదలైన చిత్రాలతో మంచు మనోజ్ మరోసారి అందరి దృష్టిని ఆకర్షించారు. ఆయన మిరాయ్ సినిమాతో గట్టి కమ్బ్యాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఆయన శక్తివంతమైన విలన్ పాత్ర అయిన మహాబీర్ లామా..‘బ్లాక్ స్వోర్డ్’గా కనిపించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించింది. ఇప్పుడు మంచు మనోజ్ చేస్తోన్న డేవిడ్ రెడ్డి మూవీ తన కెరీర్లో అత్యంత భారీ చిత్రాల్లో ఒకటిగా రూపొందుతోంది. ఈ భారీ పాన్ ఇండియా పీరియడ్ యాక్షన్ డ్రామాను హనుమ రెడ్డి యెక్కంటి తెరకెక్కిస్తున్నారు. నల్లగంగుల వెంకట్ రెడ్డి, భరత్ మోతుకూరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
అయోధ్యలో రామ మందిరంలోనూ గ్యాస్ కొరత!
ఇరాన్-అమెరికా-ఇజ్రాయెల్ యుద్ధం కారణంగా భారత్ లో వంట గ్యాస్ సిలిండర్ల కొరత ఏర్పడింది. సిలిండర్లు అందుబాటులో లేకపోవడంతో ఇప్పటికే దేశంలోని పలు ప్రాంతాల్లో హోటల్స్ తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు వార్తలు కూడా వస్తున్నాయి. ఇప్పుడు దేశంలోని ప్రముఖ ఆలయాల్లోనూ గ్యాస్ కొరత ఏర్పడినట్లు తెలుస్తోంది. తాజాగా అయోధ్య రామ మందిరంలో కూడా గ్యాస్ కొరత ఏర్పడింది. బాలరాముడి దర్శనానికి రోజూ వేలా సంఖ్యలో భక్తులు అయోధ్యకు వస్తుంటారు. దీంతో దాదాపు రోజూ 20 వేల మంది భక్తుల వరకు అక్కడ భోజన ప్రసాదం ఉంటుంది. అయితే, ప్రస్తుతం ఏర్పడిన గ్యాస్ సంక్షోభం కారణంగా భోజన ప్రసాదం ఏర్పాటు చేసే రామ్ రసోయిని తాత్కాలికంగా మూసివేశారు. ఈ సందర్భంగా అధికారులు నోటీస్ కూడా విడుదల చేశారు. కాగా, మరోవైపు, భారత్ లో వంట గ్యాస్ కొరత లేదని.. బుకింగ్ చేసుకున్న రెండున్నర రోజుల్లోనే సిలిండర్ డెలివరీ అవుతుందని కేంద్ర పేర్కొంది.
అంగరంగ వైభవంగా ఆదివాసీల జాతర..
అంగరంగ వైభవంగా ఆదివాసీల జాతర.. ఆళ్లపల్లి/గుండాల, ఆంధ్రప్రభ : గుండాల మండలంలో జరిగే
ఫరూక్ అబ్దుల్లాపై కాల్పులకు యత్నం
జమ్మూకాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లాపై దుండగుడు కాల్పులు జరిపాడు
‘ఆయా షేర్’ హిట్ కావడం చాలా ఆనందాన్నిచ్చింది
నేచురల్ స్టార్ నాని ‘ది ప్యారడైజ్’ ఫస్ట్ సింగిల్ ‘ఆయా షేర్...’ ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో, ఎస్ఎల్వీ సినిమాస్ బ్యానర్పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ చిత్రానికి రాక్స్టార్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు. ది ప్యారడైజ్ చిత్రం ఆగస్టు 21న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సందర్భంగా ఆయా షేర్ సాంగ్ లిరిక్ రైటర్ కాసర్ల శ్యామ్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ “-ఆయా షేర్ పాట రిలీజ్ అయిన తర్వాత అన్ని రికార్డులను బద్దలు కొట్టుకుంటూ అందరికీ నచ్చింది. అనిరుధ్ నేను ఇచ్చిన పదాలు తీసుకొని జనాలకి నచ్చే విధంగా ట్యూన్ చేశారు. మట్టి వాసన తెలిసిన జానపద గాయకులు జంగిరెడ్డి, దేవయ్య అద్భుతంగా పాడారు. ఇంత ఫిరోషియస్ సాంగ్ లో లిరిక్స్ గురించి ప్రత్యేకంగా మాట్లాడం, హిట్ కావడం చాలా ఆనందాన్ని ఇచ్చింది. ఈ సినిమాలో నాని క్యారెక్టర్లో ఒక అద్భుతమైన ఎమోషన్ ఉంటుంది. ఆ జడల్ వెనుక మంచి కథ ఉంటుంది. ఇప్పుడు అందరూ ఆ జడలు గురించి మాట్లాడుకుంటున్నారు. అనిరుద్ పాట చేస్తున్నప్పుడే పెద్ద హిట్ కొడుతున్నాం అని చెప్పారు. ఈ పాట సక్సెస్కి ముఖ్య కారణం డైరెక్టర్ శ్రీకాంత్. జనం నుంచి పుట్టిన ఒక వీరుడు ఆ జనాలకు స్ఫూర్తిని ఇచ్చే క్రమంలో వచ్చిన పాట ఇది. డైరెక్టర్ శ్రీకాంత్తో వర్క్ చేయడం అద్భుతమైన అనుభూతినిచ్చింది. ఇక చిరంజీవి విశ్వంభరలో నా పాట ఉంది. పవన్ కళ్యాణ్కి ఉస్తాద్లో రాశాను”అని అన్నారు.

35 C