SENSEX
NIFTY
GOLD
USD/INR

Weather

26    C
... ...View News by News Source

Ticket |ప్రచారంలో దూసుకుపోతున్న కాంగ్రెస్ అభ్యర్థి సరిత..

Ticket | ప్రచారంలో దూసుకుపోతున్న కాంగ్రెస్ అభ్యర్థి సరిత.. Ticket | పాల్వంచ,

ప్రభ న్యూస్ 4 Feb 2026 2:24 pm

MLA |అవకాశం ఇవ్వండి అభివృద్ధి చేసి చూపిస్తా..

MLA | అవకాశం ఇవ్వండి అభివృద్ధి చేసి చూపిస్తా.. MLA | పరకాల,

ప్రభ న్యూస్ 4 Feb 2026 2:21 pm

క్యాన్సర్ ను ప్రాథమిక దశలో గుర్తించాలి: చిరంజీవి

హైదరాబాద్: శరీరం చెప్పే మాట అందరూ వినడంతో పాటు క్యాన్సర్ రాదులే అని నిర్లక్ష్య ఉండకూడదని నటుడు చిరంజీవి తెలిపారు. ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్‌లోని కిమ్స్ ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో చిరు ప్రసంగించారు. శరీరంలో వచ్చే మార్పులు గమనించడంతో క్యాన్సర్ ఫస్ట్ స్టేజీలో ఉన్నప్పుడు చికిత్స తీసుకుంటే ఆ వ్యాధిని జయించగలుగుతామని తెలిపారు. అమ్మాయిలకు చిన్న వయసులోనే వ్యాక్సిన్‌లు వేయిస్తే కొన్ని రకాల క్యాన్సర్ల బారిన పడకుండా ఉంటామన్నారు. మహిళలు జాగ్రత్తంగా ఉండడంతో పాటు వ్యాక్సిన్‌లు వేయించుకోవాలని సూచించారు. జీవనశైలిలోఏ మార్పులు చోటుచేసుకోవడంతో ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలన్నారు.  వంశపారపర్యంగా క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందని, క్యాన్సర్‌పై అవగాహన కోసం తాను షార్ట్ ఫిల్మ్‌లు తీయడానికి సిద్ధంగా ఉన్నానని చిరు తెలిపారు. తన స్నేహితుడు క్యాన్సర్ సోకిన వెంటనే గమనించి వైద్యం తీసుకోవడంతో ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడని, పదేళ్ల నుంచి హాయిగా ఉన్నాడని చిరు వివరించారు. అందరూ జాగ్రత్తగా ఉంటూ క్యాన్సర్ మహమ్మారిని తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. 

మన తెలంగాణ 4 Feb 2026 2:18 pm

voters |మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి సునీల్ విస్తృత ప్రచారం

voters | మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి సునీల్ విస్తృత ప్రచారం voters |

ప్రభ న్యూస్ 4 Feb 2026 2:10 pm

AP |సీఎం చంద్రబాబుకు…

AP | సీఎం చంద్రబాబుకు… AP | ఆంధ్ర‌ప్ర‌భ‌, వెబ్ డెస్క్ :

ప్రభ న్యూస్ 4 Feb 2026 2:08 pm

Development |అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించండి..

Development | అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించండి.. Development | పరకాల, ఆంధ్రప్రభ

ప్రభ న్యూస్ 4 Feb 2026 2:07 pm

అభివృద్ధి చేస్తా అవకాశం ఇవ్వండి

13వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి సరిత గోవింద్ రావు మక్తల్ , ఫిబ్రవరి

ప్రభ న్యూస్ 4 Feb 2026 1:53 pm

మరోసారి అవకాశం ఇవ్వండి-ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతాం

ఎన్నికల ప్రచారంలో బిజెపి రాష్ట్ర నాయకులు కొండయ్య మక్తల్ , ఫిబ్రవరి 4

ప్రభ న్యూస్ 4 Feb 2026 1:48 pm

SEMI FINAL |భార‌త్ వ‌ర్సెస్ ఆఫ్ఘనిస్తాన్‌

SEMI FINAL | భార‌త్ వ‌ర్సెస్ ఆఫ్ఘనిస్తాన్‌ SEMI FINAL | వెబ్‌డెస్క్‌,

ప్రభ న్యూస్ 4 Feb 2026 1:46 pm

కాంగ్రెస్ పార్టీ వలన అభివృద్ధి సాధ్యం

33 వ వార్డులో జోరుగా ప్రచారం నిర్వహిస్తున్న ఎమ్మెల్యే మేఘారెడ్డి హస్తం గుర్తుకు

ప్రభ న్యూస్ 4 Feb 2026 1:44 pm

మన క్రికెటర్ల ప్రస్థానం.. అపోలో టైర్స్ ప్రత్యేక వీడియో

టీం ఇండియా కొత్త స్పాన్సర్‌ హక్కులు ‘అపోలో టైర్స్’ దక్కించుకున్న విషయం తెలిసిందే. బెట్టింగ్ యాప్‌లపై నిషేధం విధించడంతో ‘డ్రీమ్ 11’ను స్పాన్సర్‌గా బిసిసిఐ తప్పించింది. ఆ తర్వాత ‘అపోలో టైర్స్’ టీం ఇండియా నూతన స్పాన్సర్‌గా మారింది. అయితే తాజాగా అపోలో టైర్స్ ఓ ప్రత్యేకమైన వీడియో విడుదల చేసింది. దీనికి ‘హర్ సఫర్‌ మే దమ్ హే’ అనే పేరు పెట్టింది. ఈ వీడియోలో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, కెఎల్ రాహుల్, అర్ష్‌దీప్ సింగ్, శుభ్‌మాన్ గిల్‌లు భారత జెర్సీలతో కనిపించారు. టీం ఇండియా క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్‌ కూడా ఈ వీడియోలో తళుక్కమన్నారు. ఇందులో మన క్రికెటర్లు బాల్యం నుంచి జాతీయ జట్టులో ప్రస్తుత స్థానాలకు ఎదిగే వరకూ వాళ్ల ప్రస్థానం ఎలా సాగిందో వివరించారు. కుటుంబ సభ్యులు వాళ్ల కెరీర్ నిర్మాణానికి ఎలా దోహదపడ్డారనే విషయాన్ని చూపించారు. అంతర్జాతీయ స్థాయిలో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించడానికి ఉన్నతస్థాయికి చేరుకోవడంలో అవసరమైన కృషి, క్రమశిక్షణను సూచిస్తుంది. ఐసిసి టి-20 ప్రపంచకప్‌కి ముందు విడుదల కావడంతో ఈ వీడియో వైరల్ అవుతోంది. ఈసారి ప్రపంచకప్ భారత్, శ్రీలంక వేదికలుగా జరుగుతుంది. జనవరి 7 నుంచి మార్చి 8 వరకూ జరిగే ఈ మెగా టోర్నీలో 20 జట్లు పోటీ పడుతున్నాయి.

మన తెలంగాణ 4 Feb 2026 1:36 pm

Andhra Pradesh : పవన్ తగ్గుతారా? చంద్రబాబు దిగివస్తారా?

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ల భేటీ జరిగింది

తెలుగు పోస్ట్ 4 Feb 2026 1:31 pm

అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇవ్వండి

1వ వార్డు అభ్యర్థి కట్ట సురేష్ కుమార్ గుప్తాకు మద్దతుగా ఆర్యవైశ్య మహిళల

ప్రభ న్యూస్ 4 Feb 2026 1:28 pm

TG |ఘనంగా తుమ్మల యుగంధర్ జన్మదిన వేడుకలు…

TG | ఘనంగా తుమ్మల యుగంధర్ జన్మదిన వేడుకలు… TG | వేంసూరు,

ప్రభ న్యూస్ 4 Feb 2026 1:20 pm

Telangana : నేడు మిర్యాలగూడకు రేవంత్ రెడ్డి

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు మిర్యాలగూడలో పర్యటించనున్నారు

తెలుగు పోస్ట్ 4 Feb 2026 1:19 pm

హిందూ ద్రోహి వైసిపి: నాగబాబు

హైదరాబాద్: హిందువు అనేది ఒక నమ్మకం, మతం కాదని ధర్మం, జీవన విధామని జనసేన ఎంఎల్‌సి నాగబాబు తెలిపారు. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు పుణ్యభూమిలో పుట్టిన ప్రతి ఒక్కరు హిందువేనని, తన మత ధర్మాన్ని గౌరవిస్తూ, ఇతర మతాలను కించపరచకుండా ఉన్నానని తెలియజేశారు. తన ట్విట్టర్ ఖాతాలో ఎంఎల్ సి నాగబాబు వీడియోను విడుదల చేశారు. 2020 సెప్టెంబర్ 6న అంతర్వేదిలో శ్రీలక్ష్మీనరసింహ స్వామి రథం దగ్ధమైమన రోజు అని, ఎపి వ్యాప్తంగా ఉన్న హిందువుల మనోభావాలు దెబ్బతిన్న రోజు అని, ప్రతిపక్షాల ఒత్తిడి తలొగ్గి ఈ కేసును సిబిఐకి అప్పజెప్పుతున్నామని వైసిపి ప్రభుత్వం చెప్పిందని, కానీ ఈ కేసు విషయంలో ఓ హిందూ కార్యకర్త కోర్టు ఆశ్రయించగా సిబిఐ విచారణ చేయలేదని తేలిందన్నారు. ఈ కేసు విషయంలో వైసిపి ప్రభుత్వం మసిపూసి మారేడు కాయ చేసిందని దుయ్యబట్టారు. డిసెంబర్ 2020లో రామతీర్థంలోని రాముడు విగ్రహ శిరస్సును నరికిన కూడా వైసిపి ప్రభుత్వం పట్టించుకోలేదని నాగబాబు మండిపడ్డారు. 2020 జనవరి 22 రామ మందిరం ప్రారంభోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అయోధ్యకు వెళ్లి దర్శనం చేసుకున్నారన్నారు. అయోధ్య రామమందిరం ప్రారంభం సందర్భంగా వైసిపి అధినేత, నాయకులు ఒక ట్వీట్, శుభకాంక్షలు తెలిపారా? అని ప్రశ్నించారు. హిందు మతాన్ని ఆచరించే, వ్యతిరేకించే దమ్ము వైసిపి నేతలకు లేదని, హిందువుల మీద కుళ్లు కుతంత్రాలు తప్ప ఏమీ లేవని విమర్శించారు. తిరుమల భక్తులకు భగవంతుడిని వైసిపి దూరం చేసిందన్నారు. తిరుమలలో గెస్ట్ హౌస్‌ల్లో చార్జీలు 500 నుంచి 1000 రూపాయలకు ఎలా పెంచుతారని నిలదీశారు. టిటిడి కామన్ గుడ్ ఫండ్ రూ.2.5 కోట్ల నుంచి రూ.50 కోట్లకు ఎవరిని సంతోష పెట్టడానికి పెంచారని నాగబాబు అడిగారు. తిరుమలలో నాయకులే రూల్స్ పాటించకపోతే ప్రజలు ఎలా పాటిస్తారని అని దుయ్యబట్టారు. మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం కూడా తిరుమలలో డిక్లరేషన్ ఇచ్చి దేవుడిని దర్శనం చేసుకున్నారని, మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మాత్రం డిక్లరేషన్ ఇవ్వకుండా ఎలా దర్శనం చేసుకుంటారని చురకలంటించారు. వైసిపి మంత్రులు ఇష్టారీతిన మాట్లాడితేనే అసెంబ్లీలో ఉన్న 151 సీట్లలో, మధ్యలో ఐదు తీసేసి 11 సీట్లు ప్రజలు ఇచ్చారని ఎద్దేవా చేశారు. తిరుమలలో డిక్లరేషన్ అడిగారని జగన్ పర్యటన రద్దు చేసుకున్న సందర్భాలు ఉన్నాయన్నారు. మతానికి, సెక్యులర్‌కు తేడా తెలియని నేతలకు  భోదించడం తన వల్ల కాదన్నారు. 

మన తెలంగాణ 4 Feb 2026 1:18 pm

Narsampeta |ఒక్క అవకాశం ఇవ్వండి..అభివృద్ధి చేసి చూపిస్తా

Narsampeta | ఒక్క అవకాశం ఇవ్వండి..అభివృద్ధి చేసి చూపిస్తా Narsampeta | నర్సంపేట,

ప్రభ న్యూస్ 4 Feb 2026 1:17 pm

Tirumala Laddu Controversy Turns Political as Kapu Debate Erupts in Andhra Pradesh

Politics in Andhra Pradesh has intensified after the SIT report on the Tirumala Laddu adulteration issue. With the report confirming adulteration, sharp exchanges have broken out between the ruling coalition and the opposition YSR Congress Party. While the YSRCP accuses Chief Minister N. Chandrababu Naidu and Deputy Chief Minister Pawan Kalyan of exaggeration, the coalition […] The post Tirumala Laddu Controversy Turns Political as Kapu Debate Erupts in Andhra Pradesh appeared first on Telugu360 .

తెలుగు 360 4 Feb 2026 1:15 pm

TG |నాగర్ కర్నూల్‌ను అభివృద్ధి చేస్తాం…

TG | నాగర్ కర్నూల్‌ను అభివృద్ధి చేస్తాం… ఆరో వార్డుకు మూడు కోట్ల

ప్రభ న్యూస్ 4 Feb 2026 1:14 pm

ఉత్తరప్రదేశ్ ఘజియాబాద్‌లో దారుణం

ఉత్తరప్రదేశ్ ఘజియాబాద్‌లో దారుణం జరిగింది

తెలుగు పోస్ట్ 4 Feb 2026 1:12 pm

TG |జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్

TG | జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ TG |ఆంధ్ర‌ప్ర‌భ‌, వెబ్ డెస్క్

ప్రభ న్యూస్ 4 Feb 2026 1:09 pm

ఆట గురించి ఏమాత్రం అవగాహన లేని వారు క్రికెట్ సంఘాలలో సభ్యులా?

అసంతృప్తి వ్యక్తం చేసిన సుప్రీంకోర్టుక్రీడల్లో అనుభవం లేని వ్యక్తులు సంబంధిత క్రీడా సంఘాలను నిర్వహించడంపై సుప్రీంకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. బ్యాట్ ఎలా పట్టుకోవాలో కూడా తెలియని వారు క్రికెట్ సంఘాలకు నాయకత్వం వహించడాన్ని తప్పుబట్టిన సర్వోన్నత న్యాయస్థానం.. మాజీ ఆటగాళ్లే ఇలాంటి సంస్థలకు నేతృత్వం వహించాలని పేర్కొంది. మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ (ఎంసీఏ) ఎన్నికలపై బాంబే హైకోర్టు విధించిన స్టేను ఎత్తివేయడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. ఈ పిటిషన్‌ను సీజేఐ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్‌మాల్య […] The post ఆట గురించి ఏమాత్రం అవగాహన లేని వారు క్రికెట్ సంఘాలలో సభ్యులా? appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 4 Feb 2026 1:01 pm

HYD |రూ.15లక్షలు లంచం తీసుకుంటూ

HYD | రూ.15లక్షలు లంచం తీసుకుంటూ HYD | ఆంధ్ర‌ప్ర‌భ‌, వెబ్ డెస్క్

ప్రభ న్యూస్ 4 Feb 2026 12:58 pm

Ys Jagan : గుంటూరుకు చేరుకున్న జగన్

వైసీపీ అధినేత వైఎస్ జగన్ గుంటూరుకు చేరుకున్నారు.

తెలుగు పోస్ట్ 4 Feb 2026 12:56 pm

పాక్ దారికొస్తుంది.. వారి మైండ్‌సెట్ అలాంటిది: అశ్విన్

ఐసిసి టి-20 ప్రపంచకప్ కోసం ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఫిబ్రవరి 7వ తేదీ నుంచి ఈ మెగా టోర్నీ ప్రారంభంకానుంది. అయితే ఈ టోర్నమెంట్‌కి ముందు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఊహించని నిర్ణయం తీసుకుంది. భారత్‌తో జరిగే మ్యాచ్‌ను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించింది. అయితే పాక్ తీసుకున్న ఈ నిర్ణయంపై తీవ్రస్థాయిలో వ్యతిరేకత వస్తుంది. పలువురు సీనియర్లు పాక్ నిర్ణయంపై ఫైర్ అవుతున్నారు. తాజాగా మాజీ స్పిన్నర్ అశ్విన్ పాక్‌ నిర్ణయంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. పాకిస్థాన్ నాలుగైదు రోజుల్లో దారికొస్తుందని అశ్విన్ పేర్కొన్నాడు. ‘‘భారత్, పాకిస్థాన్ మ్యాచ్ నూటికి నూరు శాతం జరిగి తీరుతుంది. మరో నాలుగైదు రోజుల్లో పాకిస్థాన్ దారిలోకి వస్తుంది. నేను కూడా భారత్, పాకిస్థాన్ మ్యాచ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నా’’ అని అశ్విన్ తన యూట్యూబ్ ఛానెల్‌లో పేర్కొన్నాడు. ఒకవేళ భారత్, పాకిస్థాన్ మ్యాచ్ జరగకపోతే వచ్చే నష్టాల గురించి కూడా అశ్విన్ తెలిపాడు. ‘‘పాకిస్థాన్ తీవ్ర ఆర్థిక నష్టాలను ఎదురుకోవాల్సి వస్తుంది. బ్రాడ్‌కాస్టర్లు భారీగా నష్టపోతారు. మిగితా బోర్డులు ఇబ్బంది పడతాయి. ఐసిసి మీటింగ్‌లో ఈ విషయం ప్రస్తావనకు వస్తుంది. పిఎస్ఎల్ కోసం విదేశీ ఆటగాళ్లకు ఎన్‌ఒసిలు రావు’’ అని అన్నాడు. అయితే ఇప్పటికే భారత్, పాకిస్థాన్‌లు తటస్థ వేదికలపై తలపడుతున్నాయని.. కాబట్టి ఇక్కడ వేదిక అనేది సమస్య కాదని అశ్విన్ వెల్లడించాడు. ‘‘ఓ ప్రత్యర్థితో మేము మ్యాచ్ ఆడమనడం ఆమోదయోగ్యం కాదు. పాకిస్థాన్‌కు పాకిస్థానే పెద్ద శత్రువు.. దీనంతటికి వారి మైండ్‌సెట్టే కారణం’’ అని అశ్విన్ అన్నాడు.

మన తెలంగాణ 4 Feb 2026 12:53 pm

అవకాశం ఇవ్వండి అభివృద్ధి చేస్తా

11వ వార్డు బిజెపి అభ్యర్థి జయశ్రీ చిన్న కొండయ్య ఆంధ్రప్రభ, మక్తల్ ,

ప్రభ న్యూస్ 4 Feb 2026 12:52 pm

Choutuppal |కాంగ్రెస్ కౌన్సిలర్లను గెలిపించాలి…

Choutuppal | కాంగ్రెస్ కౌన్సిలర్లను గెలిపించాలి… ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం Choutuppal |

ప్రభ న్యూస్ 4 Feb 2026 12:52 pm

పోచంపల్లి మున్సిపల్ బరిలో అభ్యర్థులు వీరే

84 నామినేషన్లకు 44 ఉపసంహరణలు భూదాన్ పోచంపల్లి, ఫిబ్రవరి 4 (జనం సాక్షి): పురపాలక ఎన్నికల నేపథ్యంలో నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియతో పాటు ఆయా రాజకీయ …

జనం సాక్షి 4 Feb 2026 12:47 pm

నేడు చంద్రబాబు, పవన్ కల్యాణ్ కీలక భేటీ

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ ఈరోజు కీలక భేటీకి సిద్ధమయ్యారు. తాజా రాజకీయ పరిణామాలతో పాటు తిరుపతి లడ్డూ వివాదం ప్రధాన అజెండాగా ఈ సమావేశంలో చర్చకు వచ్చే అవకాశం ఉందని సమాచారం. అంతేకాకుండా ఖాళీ అవుతున్న రాజ్యసభ స్థానాలు, స్థానిక సంస్థల ఎన్నికలు, కేబినెట్ విస్తరణ అంశాలపై కూడా కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశముందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.ఉండవల్లిలోని సీఎం నివాసంలో ఈరోజు ఉదయం 10.40 గంటలకు వీరి సమావేశం […] The post నేడు చంద్రబాబు, పవన్ కల్యాణ్ కీలక భేటీ appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 4 Feb 2026 12:36 pm

రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వ్యవహారంలో తప్పు ఎవరదంటే?

రైల్వే కోడూరు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వ్యవహారం వెనక కుట్ర జరిగిందన్న ప్రచారం జరుగుతుంది.

తెలుగు పోస్ట్ 4 Feb 2026 12:31 pm

TG |అవకాశం వచ్చింది.. అభివృద్ధి చేసుకుందాం

TG | అవకాశం వచ్చింది.. అభివృద్ధి చేసుకుందాం TG | భూపాలపల్లి రూరల్,

ప్రభ న్యూస్ 4 Feb 2026 12:29 pm

అమ్మ స్ఫూర్తితో…ప్రజాసేవే లక్ష్యంగా!

అమ్మ స్ఫూర్తితో…ప్రజాసేవే లక్ష్యంగా! -వార్డులో మురుగు నీటి సమస్యకు తక్షణ పరిష్కారం-ప్రైమరీ స్కూల్

ప్రభ న్యూస్ 4 Feb 2026 12:19 pm

ఎస్ఆర్ నగర్ లో భూవివాదం.... బస్తీ వాసులపై బౌన్సర్లు రాళ్లతో దాడి

హైదరాబాద్: భాగ్యనగరంలోని సంజీవ రెడ్డి నగర్ లోని దాసరం బస్తీలో భూవివాదం జరిగింది. నాలుగు ఎకరాల స్థలంలో నిర్మాణానికి బిల్డర్ యత్నించారు. దారి లేకుండా చేస్తున్నారని బస్తీ వాసులు తిరగబడ్డారు. బిల్డర్‌కు మద్దతుగా పాత బస్తీ బౌన్సర్లు రంగంలోకి దిగారు. బస్తీ వాసులపై రాళ్లతో దాడి చేయడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. 35 ఏళ్లుగా ఇక్కడే నివాసం ఉంటున్నామని స్థానికులు తెలిపారు. కూలి పనులు చేస్తూ బతుకుతున్నామని వెళ్లేది లేదని కాలనీ వాసులు చెబుతున్నారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ఉద్రిక్తత పరిస్థితులను అదుపులోకి తీసుకొచ్చారు. భూవివాదానికి సంబంధదించి అధికారులపై చర్యలు తీసుకోనున్నారు. 

మన తెలంగాణ 4 Feb 2026 12:19 pm

Telangana |చేవెళ్ల కోర్టులో ప్రాక్టీసు చేస్తున్న స్వప్న..

Telangana | చేవెళ్ల కోర్టులో ప్రాక్టీసు చేస్తున్న స్వప్న.. Telangana | ఆంధ్ర‌ప్ర‌భ‌,

ప్రభ న్యూస్ 4 Feb 2026 12:19 pm

TG |అభివృద్ధి నా లక్ష్యం..

TG | అభివృద్ధి నా లక్ష్యం.. TG | వనపర్తి, ఆంధ్రప్రభ :

ప్రభ న్యూస్ 4 Feb 2026 12:05 pm

మొయినాబాద్ లో న్యాయవాది హత్య

మొయినాబాద్: రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం కేతిరెడ్డిపల్లిలో దారుణం జరిగింది. స్వప్నఅనే న్యాయవాదిని ఆమె సోదరుడు కత్తి నరికి చంపాడు. స్వప్న(34) అనే న్యాయవాది చేవెళ్ల కోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తున్నారు. స్వప్న మెడపై సోదరుడు కత్తితో దాడి చేసి చంపాడు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కుటుంబ కలహాలతోనే ఈ హత్య జరిగినట్టు తెలుస్తోంది. 

మన తెలంగాణ 4 Feb 2026 12:03 pm

Megastar |చిరంజీవి–బాబీ మూవీలో కృతి శెట్టి ఔట్..? సారా అర్జున్ ఎంట్రీ ఖరారేనా..?

Megastar | చిరంజీవి–బాబీ మూవీలో కృతి శెట్టి ఔట్..? సారా అర్జున్ ఎంట్రీ

ప్రభ న్యూస్ 4 Feb 2026 12:00 pm

AP |సింగపూర్ బృందం మచిలీపట్నంలో పర్యటన..

AP | సింగపూర్ బృందం మచిలీపట్నంలో పర్యటన.. AP | మచిలీపట్నం, ఆంధ్రప్రభ

ప్రభ న్యూస్ 4 Feb 2026 11:53 am

Vuyyuru |భక్తులు కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లి వీరమ్మ తల్లి

Vuyyuru | భక్తులు కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లి వీరమ్మ తల్లి మాజీ

ప్రభ న్యూస్ 4 Feb 2026 11:51 am

Jagityala |మరో ఎమ్మెల్యేకు క్లీన్ చిట్

Jagityala | మరో ఎమ్మెల్యేకు క్లీన్ చిట్ Jagityala | ఆంధ్ర‌ప్ర‌భ‌, వెబ్

ప్రభ న్యూస్ 4 Feb 2026 11:47 am

ఎన్నికల్లో ఇచ్చిన మాట నిలబెట్టుకున్న జూలపల్లి సర్పంచ్

మంథని, (జనంసాక్షి) : పెద్దపల్లి జిల్లా కమాన్ పూర్ మండలం జూలపల్లి గ్రామ సర్పంచ్ పోలు దాసరి వనిత …

జనం సాక్షి 4 Feb 2026 11:42 am

రెండు తెలుగు రాష్ట్రాల్లో పులుల సంచారం.. జనావాసాల మధ్య?

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో పులి సంచారం స్థానికులను హడలెత్తిస్తుంది

తెలుగు పోస్ట్ 4 Feb 2026 11:40 am

AP |క్యాన్సర్ పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి..

AP | క్యాన్సర్ పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి.. AP |

ప్రభ న్యూస్ 4 Feb 2026 11:36 am

Biker Rajasekhar Glimpse: A Thrilling Re-start

Charming Star Sharwanand has worked hard to transform into a leaner physique for his upcoming film, Biker. The thrilling adventure is the first-of-its-kind Motor Racing film in Indian Cinema. The movie is directed by Abhilash Reddy Kankara and produced by prestigious organisation UV Creations. Dr. Rajasekhar is making a huge comeback after a hiatus with […] The post Biker Rajasekhar Glimpse: A Thrilling Re-start appeared first on Telugu360 .

తెలుగు 360 4 Feb 2026 11:33 am

Mohan Babu and Vishnu in one more Controversy

Tollywood actors Mohan Babu and his son Manchu Vishnu have landed into a controversy in Tirupathi. A case has been registered against them for kidnapping Student Union Leaders. SFI leaders along with SV University student leaders have staged a protest against Mohan Babu University against the fee structure. The allegation says that Mohan Babu and […] The post Mohan Babu and Vishnu in one more Controversy appeared first on Telugu360 .

తెలుగు 360 4 Feb 2026 11:32 am

తిరుగు వారానికే విరిగిపోతున్న శిలలు

ఫిబ్రవరి 4(జనం సాక్షి): మేడారం తల్లుల ఆలయ, గద్దెల అభివృద్ధిలో భాగంగా కాంగ్రెస్‌ ప్రభుత్వం చేపట్టిన రాతి కట్టడాలు మూణ్ణాళ్ల …

జనం సాక్షి 4 Feb 2026 11:30 am

AP |డంపింగ్ యార్డులో చెలరేగిన మంటలు..

AP | డంపింగ్ యార్డులో చెలరేగిన మంటలు.. AP |మచిలీపట్నం, ఆంధ్రప్రభ :

ప్రభ న్యూస్ 4 Feb 2026 11:28 am

ఆటగాళ్లకు ఆ దేశపు క్రికెట్ బోర్డు అన్యాయం చేస్తోంది: కపిల్ దేవ్

హైదరాబాద్: భారత్‌లో తమ ఆటగాళ్లకు భద్రత లేదనే సాకుతో టి20 వరల్డ్ కప్ ఆడబోమని బంగ్లాదేశ్ ప్రకటించింది. బంగ్లాదేశ్ స్థానంలో స్కాట్లాండ్‌ను ఐసిసి ఎంపిక చేసింది. బంగ్లాదేశ్‌కు పాక్ మద్దుతు తెలపడంతో పాటు టీమిండియాతో జరిగే మ్యాచ్‌ను పాకిస్థాన్ బహిష్కరించిన విషయం తెలిసిందే. దీనిపై టీమిండియా మాజీ కెప్టెన్ కపిల్‌దేవ్ స్పందించారు. పాకిస్థాన్ క్రికెట్‌ను పిసిబి చంపేస్తోందని, ఆ దేశపు ప్రగతికి దోహపడదన్నారు. వరల్డ్ కప్‌లో భారత్‌తో మ్యాచ్‌ను బహిష్కరించడం మంచిది కాదని హితువు పలికారు. పాకిస్థాన్ నుంచి అద్భుతమైన క్రికెటర్లు వచ్చారని, వారిని వరల్డ్ కప్‌లో అడ్డుకోవడం మంచిది కాదన్నారు. సొంత ఆటగాళ్లకే  పాకిస్థాన్ క్రికెట్ బోర్డు, ఆ దేశపు రాజకీయాలు అన్యాయం చేస్తున్నాయని కపిల్ దేవ్ మండిపడ్డారు. ఫిబ్రవరి 15న కోలంబో వేదికగా భారత్‌తో పాక్ మ్యాచ్ ఆడనుంది. గ్రూప్ స్టేజీలో భారత్‌తో మ్యాచ్ ఆడకుంటే పాక్ రన్‌రేటు తగ్గుతోంది. పాయింట్లు భారత్ కు రావడంతో ముందు స్థానంలోకి వెళ్లిపోతుంది. టీమిండియాతో పాక్ మ్యాచ్ ఆడుకుంటే ఆ దేశపు క్రికెట్ బోర్డు ఆర్థికంగా తీవ్రంగా నష్టపోతుంది. 

మన తెలంగాణ 4 Feb 2026 11:27 am

వరంగల్ జూలో వైట్ టైగర్ మృతి

వరంగల్ జిల్లా కాకతీయ జూ పార్కులో ప్రధాన ఆకర్షణగా నిలిచిన తెల్లపులి మంగళవారం ఉదయం మృతి చెందింది

తెలుగు పోస్ట్ 4 Feb 2026 11:26 am

Aler |బీజేపీ ఇంటింటా ప్రచారం..

Aler | బీజేపీ ఇంటింటా ప్రచారం.. Aler | ఆలేరు, ఆంధ్రప్రభ :

ప్రభ న్యూస్ 4 Feb 2026 11:26 am

Kadem |షూటింగ్ బాల్ పోటీలకు ఎంపికైన గురుకుల విద్యార్థి

Kadem | షూటింగ్ బాల్ పోటీలకు ఎంపికైన గురుకుల విద్యార్థి Kadem |

ప్రభ న్యూస్ 4 Feb 2026 11:23 am

ఆత్మ నిర్బర్ కార్యక్రమములో ధర్మవరం వాసి నాగరాజుకు స్థానం

విశాలాంధ్ర ధర్మవరం: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు పరుస్తున్న ఆత్మనిర్భార్ కార్యక్రమంలొ భాగంగా, దేశంలో తయారగు చేనేత , హస్త కళాకారులకోసం ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన ఇంటర్నేషనల్ క్రాఫ్ట్ ఫెస్టివల్-న్యూఢిల్లీ కార్యక్రమానికి శ్రీ సత్య సాయి జిల్లా ధర్మవరం పట్టణానికి చెందిన చేనేత జాతీయ అవార్డు గ్రహీత అయిన జూ జారే నాగరాజుకు ప్రత్యేకంగా ఆహ్వానందినట్లు వారు తెలిపారు. వారు మాట్లాడుతూ ఈ కార్యక్రమం జనవరి 31వ తేదీ నుండి ఫిబ్రవరి 15వ తేదీ వరకు 16 రోజులపాటు […] The post ఆత్మ నిర్బర్ కార్యక్రమములో ధర్మవరం వాసి నాగరాజుకు స్థానం appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 4 Feb 2026 11:17 am

Pawankalyan |ఎప్పుడంటే……

Pawankalyan | ఎప్పుడంటే…… Pawankalyan | ఆంధ్ర‌ప్ర‌భ‌, వెబ్ డెస్క్ : జనసేన

ప్రభ న్యూస్ 4 Feb 2026 11:14 am

Breaking : మరో బీఆర్ఎస్ ఎమ్మెల్యేకు క్లీన్ చిట్

తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాదరావు జగిత్యాల ఎమ్మెల్యే సంజీవరావుకు క్లీన్ చిట్ ఇచ్చారు

తెలుగు పోస్ట్ 4 Feb 2026 11:11 am

Mamata Banerjee Steps Into Supreme Court, Is It Time for YSRCP Leaders Too?

West Bengal Chief Minister Mamata Banerjee is standing on the edge of a rare political and legal milestone. Known for her street politics, mass movements, and combative leadership style, Mamata is now preparing to personally argue a crucial case in the Supreme Court. If permitted, she will become the first sitting Chief Minister in the […] The post Mamata Banerjee Steps Into Supreme Court, Is It Time for YSRCP Leaders Too? appeared first on Telugu360 .

తెలుగు 360 4 Feb 2026 11:05 am

ఎనుమాముల మార్కెట్‌లో మిర్చికి రికార్డు ధర

వరంగల్‌ లోని ఎనుమాముల మార్కెట్‌లో మిర్చికి రికార్డు ధర పలికింది

తెలుగు పోస్ట్ 4 Feb 2026 11:04 am

బాలికలకు కంటి అద్దాలు పంపిణీ

–23 మంది బాలికలకు కంటి అద్దాలు అందజేసిన సర్పంచ్ వెంకటరావు విశాలాంధ్ర- డుంబ్రిగుడ : 23 మంది బాలికలకు కంటి అద్దాలు పోతంగి పంచాయితీ సర్పంచ్ వెంకట్రావు చేతులు మీదుగామంగళవారంపంపిణీ చేసినట్లు డుంబ్రిగుడ వైద్య అధికారిని అంబిక అన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నివారణ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు గత ఏడాది జులై నుండి డిసెంబర్ వరకు ఉచిత నేత్ర వైద్య శిబిరం నిర్వహించబడింది అన్నారు. దృష్టిలోపం కలిగిన విద్యార్థులకు రాష్ట్రంలో94,689 కంటి అద్దాలు ప్రభుత్వం […] The post బాలికలకు కంటి అద్దాలు పంపిణీ appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 4 Feb 2026 10:59 am

పక్కా ఇళ్ల పురోగతిపై పెమ్మసాని సమీక్ష

కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం పై సమీక్ష నిర్వహించారు

తెలుగు పోస్ట్ 4 Feb 2026 10:56 am

TG |నేను మీ వాడిని..

TG | నేను మీ వాడిని.. TG |షాద్ నగర్, ఆంధ్రప్రభ :

ప్రభ న్యూస్ 4 Feb 2026 10:55 am

Pokiri Made me a Star: Mahesh Babu

The team of Varanasi is promoting the film on international platforms. After the release date was announced, the team interacted with a top Hollywood interviewer. Mahesh Babu said that Pokiri is the film that changed him and the film made him a star. He said “Every film changes me, to be honest. Pokiri was one […] The post Pokiri Made me a Star: Mahesh Babu appeared first on Telugu360 .

తెలుగు 360 4 Feb 2026 10:55 am

TG |మీ ఇంటి ఆడపడుచును… ఆదరించి గెలిపించండి

TG | మీ ఇంటి ఆడపడుచును… ఆదరించి గెలిపించండి 19వ వార్డులో గజ్జల

ప్రభ న్యూస్ 4 Feb 2026 10:53 am

విద్యార్ది నాయకులను కిడ్నాప్ చేసిన మోహన్ బాబును అరెస్టు చేయాలి

–పి ఎస్ యు విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు మంజుల నరేంద్రవిశాలాంధ్ర ధర్మవరం:సినీ నటుడు మోహన్ బాబు గుండాలచే విద్యార్థి నాయకులపై దౌర్జన్యం చేసి కిడ్నాప్ చేయడం దుర్మార్గ చర్య అని ప్రగతిశీల విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు మంజుల నరేంద్ర పేర్కొన్నారు. అనంతరం మంజుల నరేంద్ర మాట్లాడుతూ సినీ నటుడు మోహన్ బాబు నిర్వహిస్తున్న యూనివర్సిటీలో జరుగుతున్న అక్రమాలపై కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించడానికి వెళుతున్న ఎస్ఎఫ్ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి అక్బర్, ఎస్ఎఫ్ఐ […] The post విద్యార్ది నాయకులను కిడ్నాప్ చేసిన మోహన్ బాబును అరెస్టు చేయాలి appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 4 Feb 2026 10:50 am

Amaravathi : అమరావతిలో క్రికెట్ స్టేడియం.. ప్రారంభమయితే రూపురేఖలు మారతాయిగా?

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో క్రికెట్ స్టేడియం పనులు పూర్తి కావచ్చాయి

తెలుగు పోస్ట్ 4 Feb 2026 10:15 am

Telangana : ఎన్నికల బరిలో మున్సిపల్ అభ్యర్థులు ఎంతమందంటే?

తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ ముగిసింది.

తెలుగు పోస్ట్ 4 Feb 2026 10:12 am

Mothkur |కౌన్సిలర్ బరిలో.. కమ్యూనిస్టులు..!

Mothkur | కౌన్సిలర్ బరిలో.. కమ్యూనిస్టులు..! Mothkur | మోత్కూర్, ఆంధ్రప్రభ :

ప్రభ న్యూస్ 4 Feb 2026 10:07 am

ఈనెల 18న అమరావతికి బిల్ గేట్స్

మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ ఈనెల 18న రాజధాని అమరావతిలో పర్యటించనున్నారు

తెలుగు పోస్ట్ 4 Feb 2026 10:01 am

లండన్ నుంచి ఖతార్ కు నారాయణ

లండన్ లో మంత్రి నారాయణ బృందం పర్యటన కొనసాగుతుంది.

తెలుగు పోస్ట్ 4 Feb 2026 9:55 am

ఆలేరులో ఆవును చంపిన పులి

ఆలేరు: యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలంలో పులి సంచరిస్తోంది. సారాజిపేట గ్రామంలో ఆవుపై పులి దాడి చేసి చంపింది. దీంతో చుట్టుపక్కల గ్రామ ప్రజలు ఆందోళన చెందుతున్నారు. పులి ఎప్పుడు ఎవరిపై దాడి చేస్తుందో అని భయంతో ప్రజలు వణికిపోతున్నారు. రైతులు ఒంటరిగా చేనులు, పొలంలో వెళ్లొద్దని సారాజిపేట గ్రామస్థులకు అటవీ శాఖ అధికారులు సూచిస్తున్నారు.

మన తెలంగాణ 4 Feb 2026 9:54 am

BJP |శాంతిరెడ్డి ప్రచారం..

BJP | శాంతిరెడ్డి ప్రచారం.. BJP, ఆలేరు, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి

ప్రభ న్యూస్ 4 Feb 2026 9:54 am

Hyderabad : తల్లిని తాను ఇక చూసుకోలేని యువతి బలవన్మరణం

హైదరాబాద్ ట్యాంక్ బండ్ లో దూకి యువతి బలవన్మరణానికి పాల్పడిన ఘటన వెనక తల్లికి దూరమవుతానన్న బాధ ఉంది

తెలుగు పోస్ట్ 4 Feb 2026 9:47 am

Anganwadi |పౌష్టికాహారం అందజేత..

Anganwadi | పౌష్టికాహారం అందజేత.. Anganwadi, టేకుమట్ల, ఆంధ్రప్రభ : భూపాలపల్లి జిల్లా

ప్రభ న్యూస్ 4 Feb 2026 9:46 am

BRS |ఒక్క అవకాశం ఇవ్వండి- తాటికొండ మధు..

BRS | ఒక్క అవకాశం ఇవ్వండి- తాటికొండ మధు.. BRS, స్టేషన్‌ఘన్‌పూర్, ఆంధ్రప్రభ

ప్రభ న్యూస్ 4 Feb 2026 9:38 am

తెలంగాణలో పవన్ ప్రచారం

మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీకి జనసేన పార్టీ మద్దతు ప్రకటించింది

తెలుగు పోస్ట్ 4 Feb 2026 9:31 am

అసెంబ్లీలో నేడు కడియం కేసు విచారణ

స్టేషన్‌ ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే కడియం శ్రీహరి నేడు స్పీకర్ విచారణకు హాజరుకానున్నా

తెలుగు పోస్ట్ 4 Feb 2026 9:24 am

Rajamouli gives a Clarity on Varanasi

Ever since the shoot of Varanasi directed by SS Rajamouli started, there are lot of rumors about the runtime and the film being released in two parts. In an exclusive interview, SS Rajamouli made it clear that the film will release in a single part and it will not have any second instalment. Rajamouli said […] The post Rajamouli gives a Clarity on Varanasi appeared first on Telugu360 .

తెలుగు 360 4 Feb 2026 9:06 am

Gold Prices Today : బంగారం, వెండిపై పెట్టుబడి పెట్టిన వారు ఢమాల్

ఈరోజు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. వెండి ధరలు మాత్రం తగ్గాయి

తెలుగు పోస్ట్ 4 Feb 2026 9:06 am

kalki2 |ఇంట్రెస్టింగ్.. కమల్ స్క్రీన్ టైమ్ షాక్ ..?

Kalki2 | కమల్ హాసన్ పాత్ర ఎంత కీలకమో తెలుసా? kalki2 |

ప్రభ న్యూస్ 4 Feb 2026 9:03 am

ఫొన్ నంబర్ బ్లాక్ చేశాడని.... ప్రియుడ్ని పైకి పంపించింది

రాయ్‌పూర్: ఫోన్ నంబర్ బ్లాక్ చేశాడని ప్రియుడిని ప్రియురాలు కత్తితో పొడిచి హత్య చేసింది. ఈ సంఘటన చత్తీస్‌గఢ్ రాష్ట్రం బిలాస్‌పూర్ ప్రాంతంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... శుభమ్ విహార్ టీచర్స్ కాలనీలో ప్రసాద్ సూర్యవంశీ(25) అనే యువకుడు ఓ హోటల్‌లో పని చేసేవాడు. అతడి సోషల్ మీడియాలో యువతి పరిచయం కావడంతో ప్రేమగా మారింది. ఇద్దరు ప్రతీ రోజు ఫోన్లలో చాటింగ్ చేసుకునేవారు. ఇద్దరు మధ్య మనస్పర్థలు రావడంతో గత కొన్ని రోజులుగా గొడవలు జరుగుతున్నాయి. ఘర్షణలు తారాస్థాయికి చేరుకోవడంతో ఆమె నంబర్‌ను అతడు బ్లాక్ చేశాడు. దీంతో ప్రియురాలు అతడి రూమ్‌కు వెళ్లి తన నంబర్ ఎందుకు బ్లాక్ చేశావని ప్రశ్నించింది. మొబైల్‌లో చాటింగ్ చూపించాలని పట్టుబడడంతో అతడు నిరాకరించాడు. కోపంతో రగిలిపోయిన యువతి కత్తి తీసుకొని అతడిని పలుమార్లు పొడిచింది. తీవ్ర గాయాలతో అతడు ఘటనా స్థలంలోనే చనిపోయాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రియురాలిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నామని పోలీసులు తెలిపారు. 

మన తెలంగాణ 4 Feb 2026 9:00 am

Tirumala : తిరుమలకు నేడు వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్.. వేచి ఉండకుండానే?

తిరుమలలో భక్తుల నేడు ర‌ద్దీ తగ్గింది

తెలుగు పోస్ట్ 4 Feb 2026 8:43 am

2chandra |చంద్ర దోషం ఉంటే ఇలా జరుగుతుంది..! లక్షణాలు, పరిహారాలు తెలుసుకోండి

2chandra | చంద్ర దోషం లక్షణాలు, ప్రభావాలు & శక్తివంతమైన పరిహారాలు 2chandra

ప్రభ న్యూస్ 4 Feb 2026 8:31 am

Visakha Steel Plant : లాభాల బాటలో విశాఖ ఉక్కు...ఏడాదిన్నరలో లాభమెంతంటే?

విశాఖ ఉక్కు మళ్లీ లాభాల్లోకి వచ్చింది

తెలుగు పోస్ట్ 4 Feb 2026 8:29 am

ఉద్యోగుల జెఎసిలో చీలిక

 టిజిఓ, టిఎన్జీఓ నేతల ఎడమొహం, పెడమొహం వాట్సాప్ గ్రూపు నుంచి టిఎన్జీఓ సంఘం ఎగ్జిట్ రెండు నెలలుగా సమావేశం కాని జేఏసి నేతలు మనతెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణ ఉద్యోగుల జేఏసిలో (టిజిఈజేఏసీ) చీలిక రావడంతో ఉ ద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ జేఏసి లో ముఖ్య సంఘాలైన టిజిఓ, టిఎన్జీఓల మధ్య వి భేదాలు ముదరడంతో ఈ జేఏసిలో చీలిక తప్పదని ఉద్యోగసంఘాల నాయకులు పేర్కొంటున్నారు. ఇ ప్పటికే ఈ రెండు సంఘాల మధ్య ఆధిపత్య పోరు మొదలయ్యింది. ఈ నేపథ్యంలోనే ఈ జేఏసీలోని మిగతా సంఘాలు నాయకులు కూడా వీరిద్దరిని క లపడానికి ప్రయత్నించడం లేదని దీంతో వీరి మ ధ్య మనస్పర్ధలు ఎక్కువయ్యాయని సమాచారం. ప్రస్తుతం ఈ రెండు సంఘాల మధ్య మనస్పర్ధల నేపథ్యంలో ఈ జేఏసి మనుగడ ప్రశ్నార్ధకంగా మారిందని ఉద్యోగ సంఘాల నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రెండు నెలలుగా టిజిఓ, టిఎన్జీఓల ఆధిపత్య పోరు అధికం కావడంతో ఈ మధ్య జేఏసి వాట్సాప్ గ్రూపు నుంచి టిఎన్జీఓ సంఘం నాయకులు ఎగ్జిట్ అయ్యారు. అప్పటి నుంచి ఈ రెండు సంఘాల నాయకులు అంటీముట్టనట్టుగా వ్యవహారించడంతో పాటు కనీసం జేఏసి సమావేశాన్ని సైతం నిర్వహించ లేదు. అయితే, ఈ విషయమై ఇరు సంఘాల నాయకులు ఉద్యోగులకు వేర్వేరు కారణాలు చెబుతుండడంతో అసలు తప్పు ఎవరిది, ఎందుకు వీరి మధ్య ఆధిపత్య పోరు మొదలయ్యిందన్న విషయాల గురించి ఉద్యోగులు ఆరా తీస్తున్నారు. 206 సంఘాలతో జేఏసి స్టీరింగ్ కమిటీ అయితే టిజిఓ, టిఎన్జీఓ సంఘాల నాయకులు (టిజిఈజేఏసీ) పేరుతో ఉద్యోగుల జేఏసిని ఏర్పాటు చేయడం కొన్ని రాజకీయ పార్టీలకు ఇష్టం లేక వీరి మధ్య రాజకీయ నాయకులే చిచ్చు పెట్టారని పలువురు ఉద్యోగ సంఘాల నాయకులు ఆరోపిస్తున్నా రు. 206 సంఘాలతో తెలంగాణ ఉద్యోగుల జేఏసి స్టీరింగ్ కమిటీని ఏర్పాటు చేయగా ఈ జేఏసి చైర్మన్‌గా మారం జగదీశ్వర్, సెక్రటరీ జనరల్‌గా ఏ లూరి శ్రీనివాసరావులను ఉద్యోగ సంఘాల నాయకులు ఎన్నుకున్నారు. ఈ జేఏసి స్టీరింగ్ కమిటీలో 27 ఉద్యోగ సంఘాల నాయకులకు సైతం చోటు కల్పించారు. అయితే, ఈ జేఏసిలో ప్రభుత్వ గుర్తింపుపొందిన 9 ఉద్యోగ సంఘాలైన టిఎన్జీఓ, టిజిఓ, నాలుగో తరగతి ఉద్యోగుల సంఘం, టిఆర్‌టి యూ, యూటిఎఫ్, ఎస్‌టియూ, టిఆర్‌టిఎఫ్ సం ఘాలతో పాటు టీచర్లు, లెక్చరర్లు, ఉపాధ్యాయ సంఘాలైన ఈఎస్‌పిసి, టిటిజేసి, జాక్టో, టిఏజేఏసి తదితర సంఘాలు ఇందులో భాగస్వామయ్యా యి. వీటితో పాటు పెన్షనర్‌ల సంఘాలు సైతం ఈ జేఏసికే మద్ధతు ప్రకటించాయి. దీంతో ఈ జేఏసికి సుమారుగా 206 ఉద్యోగ సంఘాలు మద్ధతు ప్రకటించడంతో మొత్తంగా 3 లక్షల ఉద్యోగులతో పాటు 3,50,000 లక్షల పెన్షనర్‌ల మద్ధతు ల భించింది. అయితే, ఈ జేఏసిలో మొదటి నుంచి ఒ క నాయకుడంటే మరో నాయకుడికి గిట్టడం లేదు. జేఏసిలో ఎలాంటి నిర్ణయం తీసుకున్నా వెంటనే దానిని లీక్ చేస్తున్నారని ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం విశేషం. గతంలో ప్రత్యేక తెలంగాణ ఉద్యమం కోసం ప్రభుత్వ ఉద్యోగులు తమ సం ఘాలతో జేఏసిని ఏర్పాటు చేసుకొని అప్పటి ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకోవడంలో సఫలీకృత మయ్యాయి. 2014 నుంచి 2023 నవంబర్ వరకు సుమారు 10 ఏళ్ల పాటు తమ పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని అధికారంలో ఉన్న అప్పటి ప్రభుత్వానికి టిఎన్జీఓ, టిజిఓ, రెవెన్యూ, టీచర్ల సంఘాలు పలుమార్లు వినతిపత్రాలను ఇచ్చి కొంతమేర తమ సమస్యలను పరిష్కరించుకున్నాయి. అయితే, ప్రస్తుతం రాష్ట్రం లో డిసెంబర్ 2023న కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడం సిఎంగా రేవంత్‌రెడ్డి ప్రమాణస్వీకారం చేసిన తరువాత ఉద్యోగ సంఘాల నాయకులు మారిపోవడంతో కొత్తగా 206 ఉద్యోగ సంఘాలతో ఈ జేఏసిని ఏర్పాటు చేసుకొని సమస్యల సాధన కోసం పోరాడుతున్నాయి.

మన తెలంగాణ 4 Feb 2026 8:28 am