గుడుంబా స్థావరాలపై పోలీసుల దాడులు
గుడుంబా స్థావరాలపై పోలీసుల దాడులు చిట్యాల, ఆంధ్రప్రభ : మండలంలోని పాసిగడ్డ తండా
సంపద సృష్టించేందుకు సీ అండ్ డీ ప్లాంట్…
సంపద సృష్టించేందుకు సీ అండ్ డీ ప్లాంట్… కమిషనర్ ధ్యాన చంద్ర విజయవాడ
అదనపు ఛార్జీలు వసూలు చేస్తే.. చర్యలు తప్పవు: సిసిపిఎ హెచ్చరిక
పశ్చిమాసియా యుద్ధం నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఏర్పడిన గ్యాస్ కొరతను అవకాశంగా తీసుకొని కొన్ని రెస్టారెంట్లు, హోటళ్లు అదనపు ఛార్జీలు వసూలు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఎల్పిజి ఛార్జీలు, ఇంధన వ్యయం పేరుతో అదనంగా వసూలు చేయడం చట్టవిరుద్ధమని కేంద్ర వినియోగదారుల పరిరక్షణ అథారిటీ (సిసిపిఎ) తెలిపింది. అదనంగా సర్వీస్ ఛార్జీ వసూలు చేస్తే.. చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ‘‘కొన్ని హోటళ్లు, రెస్టరెంట్లు వినియోగదారుల నుంచి అదనంగా ఛార్జీలు వసూలు చేస్తున్నట్లు జాతీయ వినియోగదారుల హెల్ప్లైన్కు ఫిర్యాదులతో పాటు మీడియాలోనూ వార్తలు వస్తున్నాయి. మెనూలో పేర్కొన్న వాటికంటే అదనంగా వసూలు చేయవద్దు. అందులో పేర్కొన్నవే తుది ధరలు. అదనపు ఛార్జీల పేరుతో వినియోగదారులను ఇబ్బంది పెట్టకూడదు. వినియోగదారుల చట్టం మార్గదర్శకాలను ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు’’ అని సిసిపిఎ పేర్కొంది.
ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జాబ్ మేళా
ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జాబ్ మేళా ఉరవకొండ రూరల్, ఆంధ్రప్రభ : ఉరవకొండ
Rakasa Trailer: Fun and Fantasy Loaded
Niharika Konidela floated Pink Elephant Pictures and produced Committee Kurrollu in the past. Her second film as producer is titled Rakasa and it is gearing up for April release. The film is a horror comedy set in a village backdrop. The trailer of Rakasa is out and it is thoroughly entertaining. The real plot is […] The post Rakasa Trailer: Fun and Fantasy Loaded appeared first on Telugu360 .
సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్లకు స్వాగతం…
సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్లకు స్వాగతం… అమరావతి, ఆంధ్రప్రభ : బుధవారంపొన్నూరుశాసనసభ్యులు, సంగం
కాంగ్రెస్ కార్యాలయాల ఖాళీకి నోటీసు
దేశ రాజధాని ఢిల్లీలోని కాంగ్రెస్ కార్యాలయాలను శనివారం లోగా (28 వ తేదీ)ఖాళీ చేయాలని ఎస్టేట్ విభాగం నోటీసు వెలువరించింది. 24 అక్బర్ రోడ్ ఆఫీసు, 5, రైసినా రోడ్డు భవనాలను ఈ ఉత్తర్వుల మేరకు పార్టీ ఖాళీ చేయాల్సి ఉంటుంది. దీనిని తమ ఫైనల్ నోటీసుగా గుర్తుంచుకోవాలని స్పష్టం చేశారు.అక్బర్ రోడ్లో దాదాపు 48 ఏండ్లుగా పార్టీ కార్యాలయం ఉంది. అయితే ఇది ప్రభుత్వ బంగళాగా ఉంది. ప్రభుత్వ బంగళాలలో పార్టీ కార్యాలయాలు ఉండరాదని మోడీ ప్రభుత్వం గతంలో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలోనే పలు పార్టీలు సొంత ఆఫీసు భవనాలను ఏర్పాటు చేసుకున్నాయి. కాంగ్రెస్ కూడా స్థానికంగా ఇందిరా భవన్ను ఏర్పాటు చేసుకుంది. పాత భవనాన్ని ఖాళీ చేయలేదు. అక్కడి నుంచే పార్టీ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. 1978 నుంచి కాంగ్రెస్కు అక్బర్ రోడ్ కార్యాలయం ఉంది. పార్టీకి చెందిన యూత్ కాంగ్రెస్రైసినా రోడ్ కార్యాలయం నుంచి సాగుతున్నాయి. ఇటీవలే ఈ ఖాళీ ఉత్తర్వులతో నోటీసు వెలువడింది. కనీసం వారం రోజుల సమయం కూడా ఇవ్వలేదని పార్టీ వర్గాలు మండిపడుతున్నాయి. ఈ ఆకస్మిక నోటీసుపై ఏమి చేయాలనేది పార్టీ వర్గాలు ఇప్పటికైతే ఏమి నిర్ణయించుకోలేదు. అవసరం అయితే ఈ చర్యను నిలిపివేసేందుకు , స్టే తెచ్చుకునేందుకు కోర్టును ఆశ్రయించాలని భావిస్తున్నారు. ప్రస్తుత విషయంపై నిబంధనల మేరకు స్పందిస్తామని, ఆలోచించుకుంటామని , ఇతరులకు వర్తించే రూల్స్ తమకూ వర్తిస్తాయని పార్టీ ఎంపి కార్తీ చిదంబరం తెలిపారు.
వేసవి క్రీడా శిబిరాలకు శాప్ సిద్ధం..
వేసవి క్రీడా శిబిరాలకు శాప్ సిద్ధం.. రాష్ట్రవ్యాప్తంగా విస్తృత ఏర్పాట్లుమే 1 నుంచి
ప్రముఖ న్యాయవాది నరహరిశెట్టి శ్రీహరి మృతి
ప్రముఖ న్యాయవాది నరహరిశెట్టి శ్రీహరి మృతి నివాళులర్పించిన హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్
భక్తులకు సౌకర్యాలపై పర్యవేక్షణ…
భక్తులకు సౌకర్యాలపై పర్యవేక్షణ… దేవాలయాల్లో తాగునీరు, పారిశుద్యంపై ప్రత్యేక దృష్టిఐ వి ఆర్
సిద్దిపేటలో పోటీకి రేవంత్ రెడ్డి రావాలి..: హరీష్ రావు
తాను ప్రాతినిధ్యం వహిస్తున్న సిద్దిపేట అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి రావాలని బిఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి టి. హరీష్ రావు సవాల్ విసిరారు. బుధవారం అసెంబ్లీ లాబీల్లోని బిఆర్ఎస్ శాసనసభాపక్షం కార్యాలయంలో హరీష్ రావు విలేకరులతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ రేవంత్ రెడ్డి తల కిందులు తపస్సు చేసినా మళ్లీ ముఖ్యమంత్రి కాలేరని అన్నారు. వచ్చే ఎన్నికల్లో బిఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని, కెసిఆరే మళ్లీ ముఖ్యమంత్రి అవుతారని ఆయన చెప్పారు. అసెంబ్లీలో ఇంకా అనేక ముఖ్యమైన అంశాలపై చర్చించాల్సి ఉన్నందున సమావేశాలను మరో వారం రోజుల పాటు పొడిగించాలని ఆయన స్పీకర్ను, ప్రభుత్వాన్ని కోరారు. సిద్దిపేటలో కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపిస్తే తాను మంత్రివర్గంలోకి తీసుకుంటానని ముఖ్యమంత్రి ఇటీవల చేసిన వ్యాఖ్యల గురించి ప్రస్తావించగా, సిద్దిపేట లో ఎవరో ఎందుకు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డే తనపై పోటీకి రావాలన్నారు. డీలిమిటేషన్తో మహిళా రిజర్వేషన్ పెరిగితే స్వాగతిస్తామన్నారు.
పెన్షన్ దారుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి
పెన్షన్ దారుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి రాయపర్తి, ఆంధ్రప్రభ : పెన్షన్ దారుల
ఫ్యాన్స్కి గుడ్న్యూస్.. రామ్చరణ్ కోలుకున్నారు: ‘పెద్ది’ టీమ్
గ్లోబల్స్టార్ రామ్ చరణ్ హీరోగా, బుచ్చిబాబు సనా దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘పెద్ది’. విలేజ్ స్టోర్ట్స్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్. అయితే ఈ సినిమా సెట్స్లో రామ్చరణ్ గాయపడ్డారని తెలిసింది. దీనిపై ‘పెద్ది’ టీమ్ స్పందించింది. ప్రస్తుతం రామ్చరణ్ కోలుకుంటున్నారని తెలిపింది. సెట్స్లో చరణ్ కుడి కంటికి స్వల్ప గాయమైందని, తగిన ట్రీట్మెంట్ జరిగిందని పేర్కొంది. ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అభిమానులకు సూచించింది. చరణ్ గాయం విషయంలో వస్తున్న రూమర్లను నమ్మవద్దని విజ్ఞప్తి చేసింది. గురువారం (మార్చి 26) నుంచి చరణ్ మళ్లీ షూటింగ్లో పాల్గొంటారని పేర్కొంది. కాగా, ఈ సినిమా ఏప్రిల్ 30న విడుదల కానుంది.
అధ్వానంగా మారిన రోడ్లు డ్రైనేజీ వ్యవస్థ…
అధ్వానంగా మారిన రోడ్లు డ్రైనేజీ వ్యవస్థ… సమస్యలను పట్టించుకోని డిప్యూటీ కమిషనర్…. మేడ్చల్,
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ దుకాణాల బంద్
పౌల్ట్రీ కంపెనీల విధానాలకు నిరసనగా ఏప్రిల్ ఒకటవ తేదీనుంచి చికెన్ దుకాణాలను బంద్ చేసేందుకు చికెన్ వ్యాపారులు సిద్దమవుతున్నారు. ఇచ్చే మార్జిన్ సరిపోవడంలేదని, తద్వారా తీవ్ర నష్టాలకు గురికావల్సివస్తోందని పలు పర్యాయాలు పౌల్ట్రీ కంపెనీలకు విన్నవించినా ఎలాంటి ప్రయోజనం లేకపోవడంతో ఆందోళన చేపడుతున్నట్లు తెలిపారు. గతంలో ఇచ్చే మార్జిన్ కంటే 20 రూపాయలు తక్కువగా ఇస్తున్నారని, రోజురోజుకు చికెన్ ధరలు పెరుగుతున్నా తమకు ఇచ్చే మార్జిన్ను మాత్రం తగ్గిస్తున్నారని, ఇందుకు నిరసనగా తెలంగాణ వ్యాప్తంగా బంద్ను నిర్వహిస్తున్నామని చికెన్ వ్యాపారులు తెలిపారు. తక్షణమే స్పందించి తమకు మార్జిన్ను పెంచాలని, లేనిపక్షంలో చికెన్ దుకాణాలను మూసివేసి ఆందోళనలను తీవ్రతరం చేస్తామని వారు హెచ్చరించారు.
హైదరాబాద్ టు -విజయవాడ నేషనల్ హైవే పై భారీగా ట్రాఫిక్ జాం
జంట నగరాల్లో నెలకొన్న ఇంధన సెగ ప్రభావం కేవలం నగరం లోపలే కాకుండా ప్రధాన రహదారులపై కూడా స్పష్టంగా కనిపిస్తోంది. ముఖ్యంగా హైదరాబాద్ టు విజయవాడ నేషనల్ హైవేపై ఉన్న పెట్రోల్ బంకుల వద్ద వాహనాలు భారీ సంఖ్యలో నిలిచిపోయాయి. బంకుల వద్ద వాహనాల క్యూలైన్లు ప్రధాన రోడ్లపైకి రావడంతో జాతీయ రహదారిపై ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. దీనివల్ల పలు ప్రాంతాల్లో వాహనాలు నెమ్మదిగా కదులుతుండటంతో ప్రయాణి కులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మార్కెట్లో ఇంధన కొరత లేదని, ఆయిల్ కంపెనీల వద్ద సరిపడా స్టాక్ అందుబాటులో ఉందని అధికారులు పదేపదే స్పష్టం చేస్తున్నప్పటికీ, ప్రజల్లో నెలకొన్న సందేహాల కారణంగా బంకుల వద్ద ఈ రద్దీ ఇంకా కొనసాగుతూనే ఉంది. ప్రస్తుతం పలు మెట్రో నగరాల్లోని పలు బంక్ల్లో నోస్టాక్ అన్న బోర్డులు దర్శనమిస్తుండడం విశేషం.
BJP : మర్రి రాజకీయం ఇక ముగిసినట్లే.. నిర్ణయం అదేనా?
సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి బీజేపీలో నామమాత్రంగానే ఉన్నారు
2ndoption |గ్యాస్ కొరత వేళ ప్రత్యామ్నాయాల ఆలోచనలు
2ndoption | గ్యాస్ కొరత వేళ ప్రత్యామ్నాయాల ఆలోచనలు 2ndoption |గ్రామాల్లో బయోగ్యాస్
Tamil actor Ajith Kumar is passionate about racing and he survived major accidents on the racing tracks several times. During his breaks, the actor travels abroad for racing. The latest update is that Ajith is all set to float his own production house named ‘Ajith Kumar Racing’ and he will produce a documentary on his […] The post Ajith to Make a Documentary appeared first on Telugu360 .
Jagan’s Narrative: Backing Women’s Reservation While Facing Heat Over Credit Claims
YSR Congress Party chief Y. S. Jagan Mohan Reddy has once again found himself at the centre of political attention, this time for two sharply contrasting reasons. On one side, he has extended strong support to the proposed implementation of the Women’s Reservation Act. On the other hand, his remarks claiming credit for the ArcelorMittal […] The post Jagan’s Narrative: Backing Women’s Reservation While Facing Heat Over Credit Claims appeared first on Telugu360 .
ఆ పేరుతో ఇంకెన్నాళ్లు రాజకీయం చేస్తారు: బండి సంజయ్
హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ మరోసస్థాయిలో విమర్శలు చేశారు. మహిళలకు 33 శాతం పీట్లు కేటాయిస్తే రేవంత్ రెడ్డికి నష్టమేంటని ప్రశ్నించారు. అసెంబ్లీ, పార్లమె్ంట్ సీట్ల సంఖ్య పెంపుతో దక్షిణాదికి ఏం జరుగుతుందని అన్నారు. ‘‘ప్రాంతీయ అసమానత పేరుతో ఇంకెన్నాళ్లు రాజకీయం చేస్తారు. దేశాన్ని విభజించాలని చూస్తున్నారా? దేశ భక్తి, జాతీయవాదం మీలో మచ్చుకైనా కనిపించవా? తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో కాంగ్రెస్ కూటమి ఓడిపోతుందనే వణకు మీలో మొదలైందా? అక్కడ ఎన్ని గిమ్మిక్కులు చేసినా పారడం లేదని అర్థమైందా? అందుకే దక్షిణాదికి అన్యాయం అంటూ కొత్త డ్రామా మొదలుపెట్టారు. మీకు, కాంగ్రెస్ పార్టీకి మహిళలంటే ద్వేషం. అందుకే 50 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో మహిళలకు 33 శాతం సీట్లు ఇవ్వలేదు. మీరెన్ని కుట్రలు చేసినా మహిళ రిజర్వేషన్లు అమలు చేస్తాం’’ అని బండి సంజయ్ అన్నారు.
అకాల వర్షానికి జుక్కల్లో పంటనష్టం…
అకాల వర్షానికి జుక్కల్లో పంటనష్టం… జుక్కల్ (కామారెడ్డి)ఆంధ్రప్రభ : నిన్న సాయంత్రం జుక్కల్
విశాలాంధ్ర ధర్మవరం:: రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ధర్మవరం పట్టణంలోని మార్కెట్ యార్డులో గల ఈవీఎం గోడౌన్ ను కలెక్టర్ శ్యాంప్రసాద్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా గోడౌన్ పరిసరాలను వారు పరిశీలించారు. అనంతరం భద్రత, గోడానికి వేసిన తాళాల సీజ్ విధానం తదితర వాటిని వివిధ రాజకీయ పార్టీ ప్రతినిధుల నడుమ పరిశీలించారు. అనంతరం గోడౌన్ భద్రత పట్ల అప్రమత్తంగా ఉండాలని, భద్రతను మరింత కట్టుదిట్టం చేయాలని అధికారులకు సూచించారు. తిరిగి రాజకీయ ప్రతినిధుల […] The post ఈవీఎం గోడౌన్ తనిఖీ appeared first on Visalaandhra .
భూతగాదా లో అన్నపై గొడ్డలితో తమ్ముని దాడి
భూతగాదా లో అన్నపై గొడ్డలితో తమ్ముని దాడి చెన్నూర్ ఆంధ్రప్రభ :మంచిర్యాల జిల్లా
అలర్ట్.. రానున్న 2-3 గంటల్లో భారీ వర్షాలు
తెలంగాణకు భారీ వర్ష సూచన చేసింది హైదరాబాద్ వాతావరణ కేంద్రం. రానున్న రెండు మూడు గంటల్లో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు పడతాయని తెలిపింది. హైదరాబాద్ తోపాటు రంగారెడ్డి, మేడ్చల్, వికారాబాద్, సంగారెడ్డి, సిద్దిపేట, నల్గొండ, యాదాద్రి, నాగర్ కర్నూల్ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది. రంగారెడ్డి జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉండటంతో రెడ్ అలర్ట్ ప్రకటించింది. ఇక, హైదరాబాద్, మేడ్చల్, మంచిర్యాల, నారాయణపేట్, వికారాబాద్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఇక, హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తుంది. కొన్ని చోట్ల వడగళ్ల వాన పడింది.
Anirudh Reddy |ఈ పువ్వుతో లాభాలు ఎన్నో…
Anirudh Reddy | ఈ పువ్వుతో లాభాలు ఎన్నో… Anirudh Reddy |
Telangana : అత్యవసర సేవలకు ఆటంకం కలిగించొద్దండీ.. ఆందోళనతో బంకులకు రాకండి
ప్రజలు ఎవరూ ఆందోళన చెందకుండా సంయమనం పాటించాలని హైదరాబాద్ పెట్రోలు డీలర్స్ అసోసియేషన్ కోరింది
చెరువు కట్ట అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయండి
టిడిపి మండల ఇన్చార్జి ధర్మవరపు మురళి విశాలాంధ్ర-రాప్తాడు (అనంతపురం జిల్లా) : మండల కేంద్రం సమీపంలోని రాప్తాడు చెరువు అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని టిడిపి మండల ఇన్చార్జి ధర్మవరపు మురళీ అధికారులకు సూచించారు.బుధవారం ఆయన చెరువు వద్ద జరుగుతున్న పనులను ఎమ్మెల్యే పరిటాల సునీత ఆదేశాలతో ఏపీఓ సావిత్రి, ఈసీ మురళి, సోమర నారాయణస్వామి, ఫీల్డ్ అసిస్టెంట్లు తలారి శివ, వినోద్ లతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అక్కడ ఏర్పాటు చేస్తున్న వాకింగ్ ట్రాక్ […] The post చెరువు కట్ట అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయండి appeared first on Visalaandhra .
ఇందిరమ్మ ఇండ్లతో పేదల జీవితాల్లో మార్పు..
ఇందిరమ్మ ఇండ్లతో పేదల జీవితాల్లో మార్పు.. నిర్మల్ డిసిసి ప్రధాన కార్యదర్శి పి
వృత్తి విద్య కోర్సులు విద్యార్థులకు ఉపాధి అవకాశాలు లభిస్తాయి.. ప్రిన్సిపాల్ పద్మశ్రీ
విశాలాంధ్ర ధర్మవరం:: వృత్తి విద్యా కోర్సులు విద్యార్థులకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ పద్మశ్రీ తెలిపారు. ఈ సందర్భంగా ఒకేషనల్ విద్యార్థులు సమగ్ర శిక్షణ ఆధ్వర్యంలో 10 రోజులు ఇంటర్సిప్ కార్యక్రమం జరిగిందన్నారు. అనంతరం ప్రిన్సిపాల్ పద్మశ్రీ మాట్లాడుతూ ఇది పూర్తి చేసిన విద్యార్థులకు సర్టిఫికెట్లను త్వరలో పంపిణీ చేస్తామని తెలిపారు. పట్టణంలోని సంజయ్ నగర్ లో గల ఇంటర్ షిప్ ప్రాంతాన్ని సందర్శించి, అక్కడ గల శ్రీ లక్ష్మీ కంప్యూటర్ ఎంబ్రా డైరీ, […] The post వృత్తి విద్య కోర్సులు విద్యార్థులకు ఉపాధి అవకాశాలు లభిస్తాయి.. ప్రిన్సిపాల్ పద్మశ్రీ appeared first on Visalaandhra .
FINE |బాటిళ్లలో పెట్రోల్ కొట్టిస్తే జైలుశిక్ష!
FINE | బాటిళ్లలో పెట్రోల్ కొట్టిస్తే జైలుశిక్ష! FINE | ఆంధ్రప్రభ, వెబ్
సంతకవిటి మండలానికి మానవత ఆధ్వర్యంలో డెడ్బాడీ ఫ్రీజర్ బాక్స్ అందజేత
విశాలాంధ్ర.రాజాం, విజయనగరం జిల్లా -మానవత సేవా సంస్థ ఆధ్వర్యంలో సంతకవిటి మండలానికి డెడ్బాడీ ఫ్రీజర్ బాక్స్ను బుధవారం అందజేశారు. సుమారు రూ.75 వేల విలువ కలిగిన ఈ ఫ్రీజర్ బాక్స్ను మండల ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని అందించడం జరిగింది.ఈ సందర్భంగా మానవత చైర్మన్ కొత్తా సాయి ప్రశాంత్ కుమార్ మాట్లాడుతూ, అవసర సమయంలో పేదలకు మరియు సాధారణ ప్రజలకు ఈ ఫ్రీజర్ బాక్స్ ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. మానవత సేవా కార్యక్రమాలు ఇలాగే కొనసాగుతాయని పేర్కొన్నారు.ఈ […] The post సంతకవిటి మండలానికి మానవత ఆధ్వర్యంలో డెడ్బాడీ ఫ్రీజర్ బాక్స్ అందజేత appeared first on Visalaandhra .
విజయవాడ టెర్రర్ లింక్.. మరో ఇద్దరు అరెస్ట్
విజయవాడ టెర్రర్ లింక్ లో మరో ఇద్దరు అరెస్ట్ అయ్యాయి. బుధవారం హైదరాబాద్ కు చెందిన సైదాబేగం, బెంగళూరకు చెందిన అబ్దుల్ ను విజయవాడ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఇద్దరిని కోర్టులో హాజరుపర్చారు. ఏడాది క్రితం భర్తతో విడాకులు తీసుకొని ఒంటరిగా ఉంటున్న సైదా బేగం.. 42 మందితో టెర్రర్ గ్రూపును ఏర్పాటు చేసింది. రాత్రి సమయాల్లో సోషల్ మీడియాలో టెర్రర్ పోస్టింగ్ లు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. టెర్రర్ పోస్టింగ్ ల కోసవ ప్రత్యేక సంస్థను ఏర్పాటు చేసుకొని ప్రచారం చేస్తోంది. యువతను టెర్రర్ వైపు మళ్లిస్తుందని పోలీసులు తెలిపారు. కాగా.. నిన్న విజయవాడలో ముగ్గురు యువకుల అరెస్టుతో దేశవ్యాప్త ఉగ్రవాద నెట్వర్క్ వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థలైన ఐఎస్ఐఎస్, ఆఖిస్ (ఎక్యూఐఎస్)లతో సంబంధాలు కలిగి ఉన్నారనే ఆరోపణలపై ముగ్గురు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అరెస్టయిన వారిని మహమ్మ ద్ రహమతుల్లా షరీఫ్, ఎండి. డానిష్, మీర్జా సో హైల్ బేగ్లుగా గుర్తించారు.
ఇంటి నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలి
విశాలాంధ్ర – పెద్దకడబూరు (కర్నూలు) : ఇంటి నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలంటూ బుధవారం మండల కేంద్రంలోని స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఎదుట సిపిఐ రాష్ట్ర సమితి పిలుపు మేరకు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐ మండల కార్యదర్శి వీరేష్, రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ఆంజనేయ, మండల సహాయ కార్యదర్శి కుమ్మరి చంద్ర మాట్లాడుతూ ఇళ్లు లేని అర్హులైన పేదలకు గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో రెండు సెంట్లు స్థలం, ఇళ్ల […] The post ఇంటి నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలి appeared first on Visalaandhra .
ఉద్యమ్, పీఎంఈజీపీపై అవగాహన సదస్సు…
ఉద్యమ్, పీఎంఈజీపీపై అవగాహన సదస్సు… జగ్గయ్యపేట, ఆంధ్రప్రభ : కేంద్ర ప్రభుత్వ రైజింగ్
Telangana : తెలంగాణలో ఇప్పసారాపై రగడ
తెలంగాణ అసెంబ్లీలో ఇప్పసారా, ఇందిరమ్మ పేరు పై వివాదం జరిగింది
650 కిలోల పాతపుస్తకాలు సేకరించిన అన్నపూర్ణ..
650 కిలోల పాతపుస్తకాలు సేకరించిన అన్నపూర్ణ.. ఐటీసీ ‘వావ్’ ఆధ్వర్యంలో ఇంటర్ స్కూల్
రైతులకు ప్రకృతి సాగుపై అవగాహన..
ఎల్నినో ప్రభావంపై అప్రమత్తం -ఏఓ కృష్ణచైతన్య విశాలాంధ్ర-రాప్తాడు (అనంతపురం జిల్లా) : రైతులు ప్రకృతి వ్యవసాయం సాగుపై దృష్టి సారించాలని, రాబోయే ఎల్నినో ప్రభావంపై అప్రమత్తంగా ఉండాలని మండల వ్యవసాయ అధికారి (ఏఓ) కృష్ణచైతన్య పేర్కొన్నారు. గొందిరెడ్డిపల్లి రైతుసేవ కేంద్రం పరిధిలో ‘రైతన్నా మీకోసం’ కార్యక్రమంనిర్వహించారు. ఏఓ మాట్లాడుతూ, రాబోయే ఖరీఫ్ సీజన్లో ఎల్నినో ప్రభావం వల్ల వర్షాభావ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందని, దీనిని ఎదుర్కోవడానికి రైతులు సిద్ధంగా ఉండాలని సూచించారు. వర్షాభావ పరిస్థితుల్లోనూ పంటలను […] The post రైతులకు ప్రకృతి సాగుపై అవగాహన.. appeared first on Visalaandhra .
ఘనంగా బాల జన్మదిన వేడుకలు.. ఇబ్రహీంపట్నం, ఆంధ్రప్రభ : బీజేపీ సీనియర్ నాయకుడు
వేసవి తాపం నుండి ఉపశమనానికి చలివేంద్రం
విశాలాంధ్ర -రాప్తాడు : వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని లబ్ధిదారులు, ప్రజల దాహార్తిని తీర్చేందుకు ఎంపీడీఓ బి.విజయలక్ష్మి చేతులమీదుగా బుధవారం రాప్తాడు ఎంపీడీఓ కార్యాలయ ఆవరణలో బుధవారం చలివేంద్రాన్ని ఘనంగా ప్రారంభించారు. ఆమె మాట్లాడుతూ.. పెరుగుతున్న ఎండల దృష్ట్యా కార్యాలయానికి వచ్చే ప్రజలకు, బాటసారులకు తాగునీటి ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో ఈ చలివేంద్రాన్ని ఏర్పాటు చేశామన్నారు. ప్రతి ఒక్కరూ ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని కోరారు. అర్జీదారులకు, పరిసర ప్రాంతాల వారికి ఈ చలివేంద్రం ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. ఈ […] The post వేసవి తాపం నుండి ఉపశమనానికి చలివేంద్రం appeared first on Visalaandhra .
వేణుగోపాల స్వామి ఆదాయం రూ.15,17,776…
వేణుగోపాల స్వామి ఆదాయం రూ.15,17,776… గంపలగూడెం, ఆంధ్రప్రభ : జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రంగా
శ్రీ రామనవమి ఉత్సవాల పత్రిక ఆవిష్కరణ
శ్రీ రామనవమి ఉత్సవాల పత్రిక ఆవిష్కరణ చిట్యాల, ఆంధ్రప్రభ : చిట్యాల మున్సిపాలిటీలో
ప్రత్యేక వాతావరణ వ్యవస్థ ఏర్పాటు చేయాలి
ప్రత్యేక వాతావరణ వ్యవస్థ ఏర్పాటు చేయాలి వాతావరణ మౌలిక సదుపాయాల లోటుపాట్లపై ఆందోళనవరంగల్
ఇల్లు, సాగు భూమిని పంపిణీ చేయాలి
ముదిగుబ్బ మండల కార్యదర్శి చల్లా శ్రీనివాసులువిశాలాంధ్ర ధర్మవరం/ముదిగుబ్బ:: ఇల్లు లేని నిరుపేదలకు ఇళ్ల స్థలాలతోపాటు భూమి లేని పేదలకు కూడా సాగు భూమిని పంపిణీ చేయాలన్న డిమాండ్తో, సిపిఐ పార్టీ రాష్ట్ర సమితి పిలుపు మేరకు మండలములోని రెవెన్యూ కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమాన్ని సిపిఐ మండల కార్యదర్శి చల్లా శ్రీనివాసులు నిర్వహించారు. అనంతరం డిమాండ్తో కూడిన వినతి పత్రాన్ని తాసిల్దార్ మహేశ్వర్ రెడ్డికి అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ మండలంలో వేల మంది […] The post ఇల్లు, సాగు భూమిని పంపిణీ చేయాలి appeared first on Visalaandhra .
చిన్నకపర్తిలో పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకా కార్యక్రమం
చిన్నకపర్తిలో పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకా కార్యక్రమం చిట్యాల, ఆంధ్రప్రభ :
బడుగు బలహీన వర్గాలకు కాంగ్రెస్ ప్రభుత్వం కృషి
బడుగు బలహీన వర్గాలకు కాంగ్రెస్ ప్రభుత్వం కృషి భీమ్గల్ రూరల్, ఆంధ్రప్రభ :
ఆర్టీఏ సేవల్లో ‘వాహన్’ విప్లవం…కొనుగోలు నుంచి బదిలీ వరకు ఆన్లైన్లోనే..#VahanPortal #RTA #Telangana
పుకార్లు నమ్మొద్దు.. ఇంధన కొరత లేదు | VC Sajjanar #telugupost #hyderabadpolice #fuelshortage
అక్రమ మట్టి తవ్వకాల పై మండిపడ్డ మాజీ మంత్రి వేణు
విశాలాంధ్ర – కడియం : తూర్పుగోదావరి జిల్లా, కడియం మండలం, పొట్టిలంక గ్రామంలోని అక్రమ మట్టి త్రవ్వకాలపై జిల్లా వైసిపి అధ్యక్షులు చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ మండిపడ్డారు. మంగళవారం ఆయన పార్టీ క్యాడర్ తో కలిసి మట్టి త్రవ్వకాలు జరుగుతున్న ప్రాంతాన్ని పరిశీలించారు. సర్వే నెంబర్ 147 లో అక్రమంగా నది గర్భంలోని నల్లమట్టిని తవ్వుతూ నిబంధనలకు పాతర వేస్తూ తరలిస్తున్న మట్టి లారీలను జెసిబిలను ఈ బృందం గమనించింది. ఎన్జీటీ ప్రమాణికాల ప్రకారం నది తీర ప్రాంతాల్లో […] The post అక్రమ మట్టి తవ్వకాల పై మండిపడ్డ మాజీ మంత్రి వేణు appeared first on Visalaandhra .
ఆంధ్రాలో ప్రకాశిస్తున్న ‘పీఎం సూర్య ఘర్…
ఆంధ్రాలో ప్రకాశిస్తున్న ‘పీఎం సూర్య ఘర్… దేశవ్యాప్తంగా 32 లక్షల కుటుంబాలకు లబ్ధి1.14
రాష్ట్రంలో 2 నెలలకు సరిపడా ఇంధన నిల్వలు ఉన్నాయి: ఉత్తమ్
హైదరాబాద్: పెట్రోల్, డీజిల్ లభ్యత విషయంలో అపోహలను ప్రజలు నమ్మొద్దని మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి అన్నారు. ఆయిల్ కంపెనీలు కూడా సరిపడా నిల్వలు ఉన్నట్లు చెబుతున్నాయని తెలిపారు. రాష్ట్రంలో 2 నెలలకు సరిపడా ఇంధన నిల్వలు ఉన్నాయని చెప్పారు. అసెంబ్లీలో ఆయన మీడియాతో చిట్చాట్గా మాట్లాడారు. వదంతుల కారణంగా పెట్రోల్, డీజిల్ ఎక్కువగా కొనుగోలు చేయడం వల్లే బంకుల్లో రద్దీ నెలకొందని తెలిపారు. క్యాన్లు, కంటెయినర్లలో ఇంధనాన్ని తీసుకెళ్లడం చట్ట విరుద్ధమని హెచ్చరించారు. అలా చేస్తే చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ‘‘ట్యాంకర్లు సకాలంలో రాకపోవడం వల్లే బంకుల్లో నో స్టాక్ బోర్డులు వెలిశాయి. గృహ అవసరాలకు గ్యాస్ సరఫరాలో ఎలాంటి ఇబ్బంది లేదు. వసతి గృహాలు, ఆస్పత్రులకు గ్యాస్ కొరత లేకుండా మానిటరింగ్ చేస్తున్నాం. హైదరాబాద్లో 596 పెట్రోల్ బంకులు పూర్తిగా పని చేస్తున్నాయి. ఏ బంకునూ మూసివేయడాన్ని అనుమతించం. కమర్షియల్ సిలిండర్ల విషయంలో కేంద్రంతో మాట్లాడుతున్నాం. చట్ట విరుద్ధంగా నింపిన 2,952 కమర్షియల్ సిలిండర్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు’’ అని ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు.
HYD |కుమార్తె, ప్రియుడు అరెస్ట్
HYD | కుమార్తె, ప్రియుడు అరెస్ట్ HYD | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్:
అసెంబ్లీ వద్ద పోలీసుల అత్యుత్సాహం #telugupost #telanganaassembly #protest #latestnews
గ్యాస్ బుకింగ్కు 35 రోజుల వార్తలు.. కేంద్రం క్లారిటీ
దేశంలో ఎల్పీజీ సిలిండర్ల రీఫిల్ బుకింగ్ గడువు మారుతోందంటూ సోషల్ మీడియాలో వస్తున్న వార్తలపై కేంద్ర పెట్రోలియం మరియు సహజ వాయువు మంత్రిత్వ శాఖ బుధవారం స్పందించింది. పాత నిబంధనలకు అనుగుణంగానే బుకింగ్లు చేసుకోవచ్చని తెలిపింది. ఈ మేరకు కేంద్ర పెట్రోలియం శాఖ బుధవారం ప్రకటన విడుదల చేసింది.. ‘‘రీఫిల్ బుకింగ్ గడువు పెంపుపై మీడియాలో వస్తోన్న వార్తలు మా దృష్టికి వచ్చాయి. అవన్నీ నిరాధారం. గ్యాస్ బుకింగ్ సమయాల్లో ఎలాంటి మార్పులు లేవు. కనెక్షన్తో సంబంధం […] The post గ్యాస్ బుకింగ్కు 35 రోజుల వార్తలు.. కేంద్రం క్లారిటీ appeared first on Visalaandhra .
కుత్బుల్లాపూర్ లో ప్రభుత్వ యంత్రాంగం నిర్లక్ష్యం...
బహుదూర్ పల్లి హెచ్ పి పెట్రోల్ పంపు వద్ద క్యూలైన్లో బారులు తీరిన వాహనదారులు కుత్బుల్లాపూర్: రాష్ట్రంలో ఒకవైపు డీజిల్ కు పెట్రోల్ కు ఎటువంటి కొరత లేదని వివిధ మాధ్యమాల ద్వారా పోలీసు శాఖ మరియు సివిల్ సప్లై శాఖ అధికారులు ప్రకటనలు విడుదల చేస్తున్న అవి ఎక్కడ మాత్రం ఆచరణలోకి రావడం లేదు. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజక వర్గం బహుదూర్ పల్లి లోని ప్రైమర్క్ ఎదురుగా ఉన్న లక్ష్మీ వినాయక ఫిల్లింగ్ స్టేషన్ హెచ్పి పెట్రోల్ పంపులో వినూత్న పరిస్థితి ఎదురయింది. వాహనాలను పెట్రోల్ పంపు నిర్వాహకులు లోపటికి అనుమతించకపోవడంతో వాహనాలను బయటే పార్కు చేసిన వాహనదారులు రేషన్ షాప్ వద్ద క్యూలైన్లో నిల్చున్నట్లు చేతిలో వాటర్ బాటిలు, క్యాన్లు పట్టుకొని మండుటెండలో సైతం క్యూలో నిలబడ్డారు. క్యూలైన్లో నిలుచున్న వారికి మాత్రమే పెట్రోలు అమ్మకాలు చేపడుతున్న పంపు నిర్వాహకులు ఇదేంటని ప్రశ్నిస్తే ప్రజలంతా ఒకేసారి వస్తే మేమేం చేయాలంటూ సమాధానం ఇచ్చారు. కార్లు భారీ వాహనాలకు సప్లై లేకుండా కేవలం పెట్రోల్ మాత్రమే బాట్టీళ్ళ లో సరఫరా చేస్తూన పరిస్థితి ఇక్కడ నెలకొంది. ఇప్పటివరకు సోషల్ మీడియాలో ప్రకటనలు విడుదల చేసిన ఏ ఒక్క అధికారి కూడా ఇటువైపు కన్నెత్తైనా చూడకపోవడం వారి పనితనానికి అద్దం పడుతుందని ప్రజలు అంటున్నారు. ఇప్పటికైనా పెట్రోల్ బంకుల వద్ద పరిస్థితిని వివిధ శాఖలు గుర్తించి సమన్వయంతో పనిచేసి ప్రజల కష్టాలను తీర్చాలని వాహనదారులు కోరుతున్నారు.
శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం హుండీ లెక్కింపు
శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం హుండీ లెక్కింపు హుండీ ద్వారా(159 రోజులకు) వచ్చిన
పునరుత్పాదక విద్యుత్ ప్రాజెక్టులు వేగవంతం చేయండి : ఏపీ మంత్రి గొట్టిపాటి
రాష్ట్రంలో పునరుత్పాదక విద్యుత్ ప్రాజెక్టుల పనులను వేగవంతం చేయాలని, వాటి అమలులో ఏమాత్రం జాప్యం తగదని ఏపీ ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్పష్టం చేశారు. పెట్టుబడిదారులకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా నిలుస్తుందని, అవసరమైన అనుమతులు, మౌలిక సదుపాయాల కల్పనలో పూర్తి సహకారం అందిస్తుందని ఆయన హామీ ఇచ్చారు. సచివాలయంలో నిన్న పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టుల పురోగతిపై మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ భేటీలో బ్రూక్ ఫీల్డ్-యాక్సిస్ వంటి సంస్థల ప్రతినిధులు, నెడ్క్యాప్ […] The post పునరుత్పాదక విద్యుత్ ప్రాజెక్టులు వేగవంతం చేయండి : ఏపీ మంత్రి గొట్టిపాటి appeared first on Visalaandhra .
హైదరాబాద్లో మళ్లీ వడగళ్ల వాన..
హైదరాబాద్: సిటీలోని పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. బుధవారం సాయంత్రం నగరంలోని ఎల్బినగర్, వనస్థలిపురం, హయాత్నగర్ ప్రాంతాల్లో వడగళ్ల వాన పడుతోంది. మరికొన్ని చోట్ల మోస్తరు వర్షం కురుస్తోంది. కాగా, మంగళవారం సాయంత్రం నుంచి రాత్రి వరకు సిటీలోని పలు ప్రాంతాలు భారీ వర్షం కురిసింది. కొన్ని ప్రాంతాల్లో వడగళ్ల వాన బీభత్సం సృష్టించింది. గచ్చి బౌలీ, షేక్పేట, మణికొండ తదితర ప్రాంతాల్లో వడగండ్ల వాన బీభత్సం సృష్టించింది.షేక్పేటలో ఒక్క గంటలోనే 4 సెంటీమీటర్ల వర్షం పడింది. భారీ వానకు ప్రధాన రహదారులన్నీ జలమయం కావడంతో పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. శేరిలింగంపల్లి, గచ్చిబౌలీ, మాదాపూర్, పంజాగుట్ట, అమీర్పేట, సోమాజిగూడ అమీర్పేట, ఎస్సార్నగర్, బంజారాహిల్స్, జూబ్లీ హిల్స్,కూకట్పల్లి, చందానగర్, బాలానగర్, మూసాపేట, సికింద్రాబాద్, ముషీరాబాద్,ఆర్టీసీ క్రాస్ రోడ్స్, విద్యానగర్, ఖైరతాబాద్, లక్డికాపూల్, బషీర్బాగ్, నారాయణగూడ, కోఠీ, దిల్షుక్ నగర్, కొత్తపేట, ఎల్బీనగర్, వనస్థలిపురం, హాయత్నగర్ పరిసర ప్రాంతాల్లో భారీ వర్షం పడటంతో రోడ్లన్నీ జలమయం కావడంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి. నగరంలో కురిసిన వర్షం కారణంగా అనేక ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ట్రాఫిక్ను కంట్రోల్ చేయాలన్సి అధికారులు ఎక్కడ కనిపించక పోవడంతో కనిపించ పోవడంతో వాహనదారులు అసహనానికి గురయ్యారు.
రోగులకు నాణ్యమైన, వేగవంతంగా వైద్య సేవలు అందించాలి…
రోగులకు నాణ్యమైన, వేగవంతంగా వైద్య సేవలు అందించాలి… ఓపీ కౌంటర్ లు అదనంగా
శ్రీనగర్కాలనీ మెయిన్ రోడ్డులో కారు బీభత్సం #SrinagarColony #RoadAccident #HyderabadTraffic
Accidentally |రక్షించిన అటవీ అధికారులు
Accidentally | రక్షించిన అటవీ అధికారులు Accidentally | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్:
ఆర్థిక సవరణ బిల్లు పెన్షనర్లకు అన్యాయం..
ఆర్థిక సవరణ బిల్లు పెన్షనర్లకు అన్యాయం.. కేంద్ర ప్రభుత్వ చర్యల వల్ల ఓ
అమెరికా ఒక ఉగ్రవాద దేశం..: కిమ్ జోంగ్ ఉన్
ఉత్తర కొరియా సుప్రీం లీడర్ కిమ్ జోంగ్ ఉన్ మరోసారి అమెరికాపై నిప్పులు చెరిగారు. పార్లమెంట్ సమావేశంలో ప్రసంగించిన ఆయన, అమెరికాను ఒక ఉగ్రవాద రాజ్యంగా అభివర్ణించారు. ప్రపంచవ్యాప్తంగా శాంతికి విఘాతం కలిగిస్తున్నది అమెరికా సైనిక విధానాలేనని ఆయన మండిపడ్డారు. ముఖ్యంగా ఇరాన్ అణు కేంద్రాలపై అమెరికా, ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో కిమ్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఉత్తర కొరియా తన సార్వభౌమాధికారాన్ని కాపాడుకోవడానికి అణ్వాయుధాలను ఎప్పటికీ వదులుకోదని కిమ్ స్పష్టం చేశారు. అణు […] The post అమెరికా ఒక ఉగ్రవాద దేశం..: కిమ్ జోంగ్ ఉన్ appeared first on Visalaandhra .
దివ్యాంగుల సమస్యలు పరిష్కరించండి..
దివ్యాంగుల సమస్యలు పరిష్కరించండి.. బస్సు పాసుల విషయంలో సానుకూలంగా న్యాయం చేయండి…దివ్యాంగులు ఆర్టీసీ
ఈవీఎం గోదాములను పర్యవేక్షించిన జిల్లా కలెక్టర్..
ఈవీఎం గోదాములను పర్యవేక్షించిన జిల్లా కలెక్టర్.. నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ : భారత
మునిసిపాలిటీని ఆదర్శంగా తీర్చిదిద్దుతాం..
మునిసిపాలిటీని ఆదర్శంగా తీర్చిదిద్దుతాం.. పారిశుధ్యం, సుందరీకరణ, ఆదాయ వనరుల పెంపుపై ప్రత్యేక దృష్టి…ప్రజలకు
Andhra Prabha Smart Edition | TS|జీవన్ గుడ్బై/రండి చూస్కుందాం
ఆంధ్రప్రభ స్మార్ట్ ఎడిషన్ 25-03-2026, 4.00PM ts మీ తొక్కుడు భరించలేం..
Andhra Prabha Smart Edition |AP|వందేళ్ల వైభవం/సఖి నివాస్.
ఆంధ్రప్రభ స్మార్ట్ ఎడిషన్ 25-03-2026, 4.00PM ap ఏయూ స్నాతకోత్సవం.. వందేళ్ల
ఆర్టిసి ప్రయాణికులకు శుభవార్త.. ఆ బస్సుల్లో డిస్కౌంట్
హైదరాబాద్: చమురు కొరత వార్తలు సంచలనం సృష్టించాయి. ఏ బంక్లో చూసిన వాహనదారులు ఇంధనం కోసం బారులు తీరుతున్నారు. కొంతమంది పెద్ద బాటిల్స్లో, క్యాన్లలో పెట్రోల్ను కొనుగోలు చేసి తీసుకుపోతున్నారు. ఈ క్రమంలో ప్రయాణికులకు ఆర్టిసి చల్లటి వార్త అందించింది. హైదరాబాద్ పరిధిలోని మెట్రో ఎసి, డీలక్స్ బస్సల్లో 30 శాతం రాయితీ ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ‘పెట్రోల్ కష్టాలు పడడం ఎందుకు దండగ, ఆర్టిసి బస్సులు ఉండగా’ అని ఆర్టిసి ఎండి నాగిరెడ్డి పేర్కొన్నారు. బంకుల వద్ద బారులు తీరొద్దని.. సురక్షితంగా ఆర్టిసి బస్సుల్లో ప్రయాణించాలని సూచించారు.
663cr Ap Projects : స్పీడ్ పెంచండి Andhra Prabha Latest News
663cr Ap Projects : స్పీడ్ పెంచండి Andhra Prabha Latest News
తల్లిని చంపి.. ఇంట్లోనే పాతి పెట్టిన కూతురు..
హైదరాబాద్: కని, పెంచిన తల్లినే కడతేలర్చింది ఓ కసాయి కూతురు. ప్రియుడితో కలిసి ఉండటాన్ని అడ్డుకుందని.. ఈ దారుణానికి ఒడి గట్టంది. తల్లి చపంంపేసి. ఇంట్లోనే పాతిపెట్టేసింది. ఈ దుర్ఘటన నగరంలోని జవహర్నగర్ పరిధిలోని భరత్ నగర్లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అంజు అనే మహిళ అదృశ్యమైంది. దీంతో ఆమె పెద్ద కుమార్తె జవహర్నగర్ పిఎస్లో ఫిర్యాదు చేసింది. కుటుంబసభ్యుల ఫోన్ కాల్స్ విశ్లేషించడంతో పాటు స్థానికులను పోలీసులు విచారించారు. ఈ క్రమంలో తానే తల్లిని హత్య చేసినట్లు చిన్న కుమార్తె ఇషిక అంగీకరించింది. ఆమె ప్రియుడు మౌంటీ రాజ్తో కలిసి ఈ హత్య చేసినట్లు వెల్లడించింది. ప్రియుడితో సహజీవనంపై తల్లి మందలిండంో తో ఆమెను చంపి ఇంట్లోనే పాతిపెట్టింది. దీంతో పోలీసులు ఘటనస్థలికి చేరుకొని మృతదేహాన్న వెలికితీశారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
There are no notable Telugu films releasing on any OTT platform this week. A bunch of English and other language titles are available for streaming over this weekend for the Indian audience across various digital platforms. Here is the streaming list: March 24th: Goat (English): Prime Video How To Make A Killing (English): Prime Video […] The post OTT Releases for this Weekend appeared first on Telugu360 .
ipl2026march |టీమ్ ఇండియాలో భారీ మార్పుల సంకేతాలు
ipl2026march |టీమ్ ఇండియాలో భారీ మార్పుల సంకేతాలు ipl2026march | ఐపీఎల్ ప్రభావం…
22ఎ భూ సమస్యలు పరిష్కరించాలి జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ శ్రీకాకుళం,ఆంధ్రప్రభ
Pawankalyan |త్వరగా కోలుకోవాలి..
Pawankalyan | త్వరగా కోలుకోవాలి.. Pawankalyan | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: మెగా
పబ్లిక్ టాయిలెట్స్ ను కమ్మేశారు..
పబ్లిక్ టాయిలెట్స్ ను కమ్మేశారు.. పరకాల, ఆంధ్రప్రభ : పట్టణంలోని ప్రధాన రోడ్డు
న్యాయవాద రక్షణ చట్టం ఏర్పాటు పట్ల హర్షం
న్యాయవాద రక్షణ చట్టం ఏర్పాటు పట్ల హర్షం చౌటుప్పల్, ఆంధ్రప్రభ : రాష్ట్ర
కేంద్ర ప్రభుత్వం వాలిడేషన్ యాక్ట్ 2025 ను వెంటనే ఉపసంహారించుకోవాలి
కేంద్ర ప్రభుత్వం వాలిడేషన్ యాక్ట్ 2025 ను వెంటనే ఉపసంహారించుకోవాలి –విశ్రాంత ఉద్యోగుల
కనకదుర్గమ్మకు పుష్పార్చన వైభవం…
కనకదుర్గమ్మకు పుష్పార్చన వైభవం… పుష్పార్చనలో అమ్మవారికి అపూర్వ అలంకారం..వేదఘోషల మధ్య సుగంధ పుష్పాలతో
ఢిల్లీ అసెంబ్లీని పేల్చేస్తామంటూ బెదిరింపులు..
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ అసెంబ్లీకి బాంబు బెదిరింపులు కలకలం రేపాయి. 24 గంటల వ్యవధిలో వరుసగా రెండోసారి బుధవారం ఢిల్లీ శాసనసభకు బాంబు బెదిరింపు వచ్చినట్లు సమాచారం. ముఖ్యమంత్రి రేఖా గుప్తా బడ్జెట్ ప్రవేశపెట్టడానికి కొన్ని గంటల ముందు.. మంగళవారం కూడా శాసనసభకు ఇలాంటి బెదిరింపులే వచ్చాయి. తెల్లవారుజామున అసెంబ్లీ ప్రాంగణంలో బాంబులు అమర్చినట్లు స్పీకర్ అధికారిక ఈమెయిల్ ఐడికి దుండగలు బెదిరింపు ఈమెయిల్ పంపినట్లు తెలుస్తోంది. బెదిరింపుల నేపథ్యంలో భద్రతా సంస్థలు అసెంబ్లీ ప్రాంగణంలో, చుట్టుపక్కల తనిఖీలను ముమ్మరం చేశాయి. డాగ్, బాంబు స్క్వాడ్ బృందాలు, స్థానిక పోలీసులు తనిఖీలు నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. బెదిరింపు ఈమెయిల్ పంపిన వారిని గుర్తించేందుకు సైబర్ నిపుణులు, భద్రతా సంస్థలు సమగ్ర దర్యాప్తును ప్రారంభించాయని వెల్లడించారు.
11వ వార్డులో సీసీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన
11వ వార్డులో సీసీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన యాదగిరిగుట్ట, ఆంధ్రప్రభ : మున్సిపాలిటీ
Sharwanand’s Bhogi: Netflix Deal Sealed ?
Young actor Sharwanand bounced back with Nari Nari Naduma Murari which was released during Sankranthi. His upcoming film Biker is high on expectations and the trailer left everyone amazed because of the high technical standards. The film releases on April 3rd in theatres and all the deals for the film are closed. Sharwanand is currently […] The post Sharwanand’s Bhogi: Netflix Deal Sealed ? appeared first on Telugu360 .
anusha-project |శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవానికి సిద్ధం…
anusha-project | శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవానికి సిద్ధం… అనూష ప్రాజెక్ట్స్ నిర్వాణలో
Ys Jagan : జగన్ కు వేకప్ కాల్.. మారకపోతే..మ్యాజిక్ ఫిగర్ ఈసారి చేరాలంటే?
వైసీపీ అధినేత జగన్ కు పలువురు సీనియర్ నేతలు సలహాలు ఇస్తున్నారు
రాష్ట్రంలో ఎక్కడా పెట్రోల్, డీజిల్ కొరత లేదు..
రాష్ట్రంలో ఎక్కడా పెట్రోల్, డీజిల్ కొరత లేదు.. వదంతులను నమ్మవద్దుసివిల్ సప్లై కమిషనర్
పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేసిన సబ్ కలెక్టర్
పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేసిన సబ్ కలెక్టర్ రుద్రూర్, ఆంధ్రప్రభ : బోధన్
Video: Dr Rajasekhar Exclusive Interview
The post Video: Dr Rajasekhar Exclusive Interview appeared first on Telugu360 .
ట్రాన్స్జండర్ల సమాజానికి న్యాయం చేయాలి…
ట్రాన్స్జండర్ల సమాజానికి న్యాయం చేయాలి… వారి జీవనస్థితి మెరుగుపరచండి…పార్లమెంట్లో గళమెత్తిన ఎంపీ డాక్టర్
నా అనుచరుడిని నడిరోడ్డుపై నరికితే రేవంత్ స్పందించలేదు... అవమానాలతోనే రాజీనామా: జీవన్ రెడ్డి
జగిత్యాల: మాజీ మంత్రి, ఎంఎల్సి జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. బుధవారం తన అనుచరులతో జీవన్ రెడ్డి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవి చేపట్టి నుంచి అవమానాలతోనే గడిచిపోయిందని తెలిపారు. తన అనుచరుడు గంగారెడ్డిని నడి రోడ్డుపై నరికి చంపితే కాంగ్రెస్ అధిష్టానం, సిఎం రేవంత్ రెడ్డి స్పందించలేదని విమర్శలు గుప్పించారు. మృతుడి కుటుంబాన్ని పరామర్శించకపోవడంతో పాటు భరోసా కూడా కల్పించలేదని మండిపడ్డారు. ఆ కుటుంబాన్ని చూసినప్పుడల్లా బాధ తన్నుకు వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ కుటుంబం కోసం తాను ఎంఎల్సిగా రోడెక్కాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. ఎంతకాలం అవమానాలు బరించాలని జీవన్ రెడ్డి నిలదీశారు. గత రెండు సంవత్సరాల నుంచి ప్రభుత్వం కానీ, పార్టీ కానీ తనకు అండగా లేదని తనకు గౌరవం కావాలన్నారు. కాంగ్రెస్ కార్యకర్తల శ్రమతోనే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారని, కాంగ్రెస్ పార్టీలో పరిస్థితులపై 2024లోనే అధిష్టానానికి లేఖ రాశానని గుర్తు చేశారు. టిపిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ ఇచ్చిన హామీ ఏమైందని ప్రశ్నించారు. తనకు పోరాటం కొత్త కాదు అని, రేవంత్ రెడ్డిపై పోరాటం చేస్తానని స్పష్టం చేశారు. జగిత్యాలలో కాంగ్రెస్ కార్యకర్తలు, అనుచరుల అండదండలతోనే ఈ స్థాయికి ఎదిగానని, జగిత్యాలలో జరిగిన అభివృద్ధి కొడంగల్లో కూడా జరగలేదని ధ్వజమెత్తారు.

29 C