100%grant |మంత్రి లోకేష్కు నర్సెస్ అసోసియేషన్ వినతి
100%grant | మంత్రి లోకేష్కు నర్సెస్ అసోసియేషన్ వినతి 100%grant | సమస్యల
grow |విద్యార్థులు సైన్స్ పట్ల ఆసక్తిని పెంచుకోవాలి
grow |విద్యార్థులు సైన్స్ పట్ల ఆసక్తిని పెంచుకోవాలి రాప్తాడు ఏప్రిల్ 17 ఆంధ్రప్రభ
7500people |రోడ్డు ప్రమాదాల వల్ల ఎన్ని ప్రాణాలో….
7500people | రోడ్డు ప్రమాదాల వల్ల ఎన్ని ప్రాణాలో…. 7500people | రోడ్డు
M3Media&MahaMovies |జేడీ చక్రవర్తి లీడ్గా…
M3Media&MahaMovies | జేడీ చక్రవర్తి లీడ్గా… M3Media&MahaMovies | రియల్ ఇన్సిడెంట్ ఆధారంగా
సురక్ష పీపుల్స్ హాస్పిటల్లో అరుదైన శస్త్రచికిత్స విజయవంతం
సురక్ష పీపుల్స్ హాస్పిటల్లో అరుదైన శస్త్రచికిత్స విజయవంతం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న రోగికి
టిడిపి పార్టీ సంస్థాగతంగా బలోపేతం…
టిడిపి పార్టీ సంస్థాగతంగా బలోపేతం… కార్యకర్త అధినేత..పొలిట్ బ్యూరో గా గ్రామస్థాయి నుంచి
విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత స్థాయికి ఎదగాలి
విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత స్థాయికి ఎదగాలి తొర్రూరు,ఏప్రిల్17(ఆంధ్రప్రభ): ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్న
మున్సిపల్ కో-ఆప్షన్ సభ్యులు ఎంపిక
మున్సిపల్ కో-ఆప్షన్ సభ్యులు ఎంపిక సంగారెడ్డి ప్రతినిధి, ఏప్రిల్ 17 (ఆంధ్రప్రభ): సంగారెడ్డి
కృత్యాలతో చిదివితే చిన్నారులు మర్చిపోలేరు
కృత్యాలతో చిదివితే చిన్నారులు మర్చిపోలేరు సంగారెడ్డి ప్రతినిధి, ఏప్రిల్ 17 (ఆంధ్రప్రభ): గతేడాది
రోగులకు అందించే సేవల్లో రాజీ ప్రసక్తే లేదు
రోగులకు అందించే సేవల్లో రాజీ ప్రసక్తే లేదు ఆసుపత్రి సేవలపై పూర్తిస్థాయిలో సంతృప్తి
సిగాచి బాధితులకు న్యాయం చేయాలి
సిగాచి బాధితులకు న్యాయం చేయాలి సంగారెడ్డి ప్రతినిధి, ఏప్రిల్ 17 (ఆంధ్రప్రభ): సిగాచి
కలెక్టర్, ఎస్పి ల నేతృత్వంలో 4 వేల కిలోల గంజాయి ధ్వంసం
కలెక్టర్, ఎస్పి ల నేతృత్వంలో 4 వేల కిలోల గంజాయి ధ్వంసం తిరుపతి
మిర్చి ట్రాక్టర్ బోల్తా… మహిళ మృతి
మిర్చి ట్రాక్టర్ బోల్తా… మహిళ మృతి మిర్చి కూలీలతో వెళ్తుండగా ప్రమాదంఇద్దరికి తీవ్ర
బాధిత కుటుంబాలకు అండగా ఎస్ఆర్ ఆర్ ఫౌండేషన్
బాధిత కుటుంబాలకు అండగా ఎస్ఆర్ ఆర్ ఫౌండేషన్ రాయపర్తి, ఏప్రిల్ 17 (ఆంధ్రప్రభ):
కోత లేకుండనే హార్ట్ వాల్వ్ మార్పిడి
రాయలసీమలో మొట్ట మొదటిది The post కోత లేకుండనే హార్ట్ వాల్వ్ మార్పిడి appeared first on Visalaandhra .
పంగిడీలో ట్యాంకర్ ద్వారా నీటి సరఫరా
పంగిడీలో ట్యాంకర్ ద్వారా నీటి సరఫరా సిర్పూర్ (యు) ఏప్రిల్ 17 (ఆంధ్రప్రభ)
మెరుగైన సేవలు అందించాలి పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష గోదావరిఖని,
ఎస్సై ప్రవీణ్ కుమార్ పై బదిలీ వేటు….
ఎస్సై ప్రవీణ్ కుమార్ పై బదిలీ వేటు…. ఎల్కతుర్తి ఆంధ్రప్రభ : అవినీతి,
ప్రభుత్వ ఆసుపత్రి లో అగ్ని ప్రమాదం పై అవగాహన
ప్రభుత్వ ఆసుపత్రి లో అగ్ని ప్రమాదం పై అవగాహన బోధన్ ఏప్రిల్ 17(ఆంధ్రప్రభ)
ఎన్ఆర్ఐ ఎంబీబీఎస్ కు 4½ ఏళ్లకే ట్యూషన్ ఫీజు
ఎన్ఆర్ఐ ఎంబీబీఎస్ కు 4 ఏళ్లకే ట్యూషన్ ఫీజు టీ టీ డి
అదానీ నెంబర్ వన్.. ముకేశ్ అంబానీ వెనక్కి
గౌతమ్ అదానీ ఆసియా ఖండంలోనే అత్యంత సంపన్నుడిగా నిలిచారు
రేషన్ బియ్యం…పట్టుపడుతున్న ఆగని అక్రమ రవాణా
రేషన్ బియ్యం…పట్టుపడుతున్న ఆగని అక్రమ రవాణా మద్దూర్, ఆంధ్రప్రభ : ప్రతీ పేదవాళ్లు
Telangana : కాళేశ్వరం ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
కాళేశ్వరం ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది
చిత్తూరు వన్టౌన్ సీఐ మహేశ్వర సస్పెన్షన్
చిత్తూరు వన్టౌన్ సీఐ మహేశ్వర సస్పెన్షన్ బెట్టింగ్ మామూళ్ల ఆరోపణలతో సస్పెన్షన్ చిత్తూరు,
ఈ మ్యాచ్లో వరుణ్ పుంజుకుంటాడు.. కెకెఆర్ పేసర్ ఆశాభావం
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 19వ సీజన్లో కోల్కతా నైట్రైడర్స్ జట్టు ఇంకా గెలుపు ఖాతా తెరవలేదు. ఆడిన 5 మ్యాచుల్లో నాలుగు మ్యాచుల్లో ఓడిపోగా.. ఒక మ్యాచ్ వర్షం కారణంగా రద్దైంది. దీంతో ఆ జట్టుకు ఒక పాయింట్ కలిసి వచ్చి.. టేబుల్లో చివరి స్థానంలో ఉంది. అయితే కెకెఆర్ మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి ఈ సీజన్లో బౌలింగ్లో ఇబ్బంది పడుతున్నాడు. వికెట్లు తీయడం పక్కన పెడితే.. భారీగా పరుగులు సమర్పించుకుంటున్నాడు. అయితే శుక్రవారం గుజరాత్ టైటాన్స్తో జరగబోయే మ్యాచ్లో వరుణ్ చక్రవర్తి తిరిగి పుంజుకుంటాడని ఆ జట్టు యువ పేసర్ కార్తీక్ త్యాగీ అశాభావం వ్యక్తం చేశాడు. ‘‘ప్రతి క్రికెటర్కూ ఇలాంటి దశ ఎదురవుతూనే ఉంటుంది. ఒక్కోసారి ప్రదర్శన మెరుగ్గా ఉన్నా.. పిచ్ పరిస్థితులు ప్రభావం చూపే అవకాశం ఉంది. అయితే, ఇలాంటి వాటి నుంచి నేర్చుకొనేందుకు అవకాశాలు లభిస్తాయి. మెరుగ్గా రాణించి అత్యుత్తమ బౌలర్గా మారేందుకు ఛాన్స్ ఉంది. వరుణ్ భాయ్ కూడా ప్రస్తుతం అదే దశలో ఉన్నాడనుకుంటున్నా. తప్పకుండా బలంగా పుంజుకొని వస్తాడు. గుజరాత్తో మ్యాచ్లో ఇది జరుగుతుందని అనుకుంటున్నా. కొన్నిసార్లు అదృష్టం కూడా కలిసి రాకపోవచ్చు. జట్టుగా మేం మరోసారి ఉత్తమ ప్రదర్శన ఇచ్చేందుకు ప్రయత్నిస్తాం. విజయం సాధించేందుకు మా ప్రణాళికలను అమలు చేస్తాం’’ అని కార్తీక్ మీడియా సమావేశంలో అన్నాడు.
Andhra Prabha Smart Edition |TS|కాంగ్రెస్ కోటలో /టెన్షన్
ఆంధ్రప్రభ స్మార్ట్ ఎడిషన్ 17-04-2026, 4.00PM ts బిల్లుల టెన్షన్.. ఐదింటికి
డిమాండ్ల సాధనకు నల్లబెల్లిలో నిరసన జ్వాల
డిమాండ్ల సాధనకు నల్లబెల్లిలో నిరసన జ్వాల పీఆర్సీ సహా సమస్యల పరిష్కారానికి నల్ల
హైస్పీడ్ రైలు ప్రణాళికలు-ద.మ.రైల్వే, తెలంగాణ ప్రభుత్వం కీలక సమీక్ష #SCR #Hyderabad #Railways
రాంపూర్లో చలివేంద్రం ఏర్పాటు..
రాంపూర్లో చలివేంద్రం ఏర్పాటు.. నల్లబెల్లి,(ఆంధ్రప్రభ) వేసవి తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ప్రజల దాహార్తిని
Andhra Prabha Smart Edition |AP|ఐదింటికి ఓటింగ్/పవర్ బూస్టింగ్
ఆంధ్రప్రభ స్మార్ట్ ఎడిషన్ 17-04-2026, 4.00PM ap బిల్లుల టెన్షన్.. ఐదింటికి
Rahul Gandhi : మోదీ ఒక మెజీషియన్... మోదీ రహస్యాలన్నీ ట్రంప్ వద్దే
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సంచలన కామెంట్స్ చేశారు
Telangana | 44 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు
Telangana | 44 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు Telangana | ఆంధ్రప్రభ వెబ్డెస్క్
SIR |ఓటరు జాబితాపై కేటీఆర్ హెచ్చరిక
SIR | ఓటరు జాబితాపై కేటీఆర్ హెచ్చరిక SIR | ఆంధ్రప్రభ వెబ్డెస్క్
ఇప్పుడు కొత్తగా మహిళా బిల్లు పెట్టాల్సిన అవసరం లేదు : రాహుల్ గాంధీ
ఢిల్లీ: మహిళలే మనదేశ చోదకులు అని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ తెలిపారు. తల్లులు, చెల్లెళ్లు, భార్యలు.. ఇలా మన జీవితంలో మహిళలది కీలకపాత్రని అన్నారు. శుక్రవారం లోక్ సభలో3 కీలక బిల్లుపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ మాట్లాడారు. గురువారం తన చెల్లి ప్రియాంకా గాంధీ ఇక్కడ మాట్లాడారని..ఆమె ప్రసంగం ఓ అన్నగా తనకెంతో గర్వకారణమని, తన నాన్నమ్మ తనకెంతో స్ఫూర్తిదాయకమని తెలియజేశారు. తన నాన్నమ్మతో గడిపినప్పుడు..తనకెంతో ధైర్యంగా ఉండేదని, చీకట్లోనే అసలైన వాస్తవాలు ఉంటాయని అన్నారు. చీకట్లోకి వెళ్లి చూసేందుకు ధైర్యం చేయలేకపోతే మనం వాస్తవాలు తెలుసుకోలేమని, తన నాన్నమ్మ తనను గార్డెన్ కు తీసుకెళ్లినప్పుడు సత్యం, అహింస వంటి విషయాలు తెలియజెప్పేవారని అన్నారు. నిజం కొన్ని సార్లు నొప్పిని కలిగిస్తుంది.. కానీ దానిని తట్టుకోవాలని, 2023లోనే మహిళా బిల్లును మనం ఆమోదించుకున్నామని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. ఇప్పుడు మహిళాబిల్లు ముసుగులో దేశ రాజకీయ చిత్రపటాన్ని మార్చే ప్రయత్నం జరుగుతోందని విమర్శించారు. అంతగా కావాలంటే పాత మహిళా బిల్లును రద్దుచేసి..ఇప్పుడు మళ్లీ తీసుకురండని, తాము ఎలాంటి అభ్యంతరాలు చెప్పకుండా దానికి మద్దతిస్తామని అన్నారు. ఈ మహిళా బిల్లుతో ఒబిసిలకు అన్యాయం జరుగుతోందని, దక్షిణాది,ఈశాన్య, చిన్న రాష్ట్రాలను గౌరవించడం లేదని మండిపడ్డారు. బిజెపికి తన ప్రతిభ తగ్గిపోతోందన్న భయం పట్టుకుందని, ఈ బిల్లు పాస్ కాదు..అరగంటలో ఈ బిల్లు వీగిపోతుందని అన్నారు. అసలు ఇప్పుడు కొత్తగా మహిళా బిల్లు పెట్టాల్సిన అవసరం లేదని, బిసి, దళితులు, మైనారిటీలు, మహిళలపట్ల ఈ బిల్లు క్షమించరాని, క్రూరమైన చర్యని ధ్వజమెత్తారు. ఈ బిల్లు ద్వారా ఒబిసి సోదరులను నుంచి అధికారం లాక్కునే ప్రయత్నం జరుగుతోందని, ప్రధాని నరేంద్ర మోడీని ఇంద్రజాలికుడంటూ రాహుల్ గాంధీ పరోక్షంగా వ్యాఖ్యానించారు.
TG |ఈ నెలాఖరు లేదా, మే మొదటివారంలో..
TG | ఈ నెలాఖరు లేదా, మే మొదటివారంలో.. TG | ఆంధ్రప్రభ
పాస్టర్ ఇంట్లో కట్టలకొద్దీ డబ్బు... రూ.2.27కోట్ల నగదు సీజ్ #Narsapuram #Pastor #CashSeizure
Rahul |ప్రధాని మోదీ ప్రసంగంలో పసలేదు:
Rahul | ప్రధాని మోదీ ప్రసంగంలో పసలేదు: రాహుల్ గాంధీ ఘాటు విమర్శలు!నేను
Loksubha |క్షమాపణకు బీజేపీ డిమాండ్!
Loksubha | క్షమాపణకు బీజేపీ డిమాండ్! ఆపరేషన్ సింధూర్ను హేళన చేస్తారా?రాహుల్ వ్యాఖ్యలపై
Nandamuri Fans Lost Interest in Mokshagna’s Debut
The debut of Nandamuri young scion Mokshagna has been in discussion for years. The youngster is spotted in events and his public presence has always triggered a discussion about his acting debut. A news broke out that Vishwambara director Vassishta met Mokshagna and narrated a script. Mokshagna is said to have rejected the proposal. For […] The post Nandamuri Fans Lost Interest in Mokshagna’s Debut appeared first on Telugu360 .
Telangana |డిప్యూటీ సీఎం భట్టి చర్చలు సఫలం..
Telangana | డిప్యూటీ సీఎం భట్టి చర్చలు సఫలం.. సమస్యలను పరిష్కరించాలని ట్రాన్స్కో
రేపు జగిత్యాలకు కేటీఆర్… జగిత్యాల, ఆంధ్రప్రభ ; భారత రాష్ట్ర సమితి వర్కింగ్
డీలిమిటేషన్తో అన్యాయం జరిగితే ఊరుకోం: లోక్సభలో మిథున్ రెడ్డి
నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) ప్రక్రియపై పార్లమెంట్ సాక్షిగా వైసీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి కేంద్ర ప్రభుత్వానికి స్పష్టమైన హెచ్చరికలు జారీ చేశారు. గతంలో విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇస్తామని హామీ ఇచ్చి, ఆ తర్వాత చట్టంలో లేదంటూ తప్పించుకున్నారంటూ మండిపడ్డారు. ఇప్పుడు డీలిమిటేషన్ విషయంలో కూడా అదే తీరు పునరావృతమైతే సహించేది లేదని ఆయన తెగేసి చెప్పారు. డీలిమిటేషన్ అనేది దేశ నిర్మాణానికి ఉపయోగపడాలి తప్ప, ప్రతిపక్షాలను అణగదొక్కే సాధనంగా మారకూడదని ఆయన […] The post డీలిమిటేషన్తో అన్యాయం జరిగితే ఊరుకోం: లోక్సభలో మిథున్ రెడ్డి appeared first on Visalaandhra .
Rahul Gandhi |శాశ్వత అధికారం కోసం బీజేపీ కుట్ర
Rahul Gandhi | శాశ్వత అధికారం కోసం బీజేపీ కుట్ర లోక్సభలో రాహుల్
బ్యాంకులో చెలరేగిన మంటలు గోదావరిఖని, ఆంధ్రప్రభ ; పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ఇండియన్
కుర్చపల్లిలో శిథిలావస్థలో కాకతీయకాలం బురుజు
కుర్చపల్లిలో శిథిలావస్థలో కాకతీయకాలం బురుజు రఘునాథపల్లి, ఆంధ్రప్రభ : రఘునాథపల్లి మండలం కుర్చపల్లి
rs1370drop కుప్పకూలిన బంగారం, వెండి ధరలు..
rs1370drop కుప్పకూలిన బంగారం, వెండి ధరలు.. rs1370drop కొనుగోలుదారులకు భారీ ఊరట! ఆంధ్రప్రభ
మక్కల కొనుగోలు కేంద్రం ప్రారంభం..
రాయపర్తి, ఆంధ్రప్రభ : తెలంగాణ మార్క్ఫెడ్ ఆధ్వర్యంలో జాంబవ రైతు ఉత్పత్తిదారుల సేవా
ఒటిటిలోకి యూత్ఫుల్ కామెడీ చిత్రం.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..
‘కోర్టు’ వంటి బ్లాక్బస్టర్ హిట్ తర్వాత మరోసారి శ్రీదేవి,య హర్ష్ రోషన్లు జంటగా నటించిన చిత్రం ‘బ్యాండ్ మేళం’. ఈ యూత్ఫుల్ కామెడీ మార్చిలో విడుదలై ప్రేక్షకులను అలరించింది. ఇప్పుడు ఈ చిత్రం ఒటిటిలో సందడి చేసేందుకు సిద్ధమైంది. ఈ నెల 24 నుంచి ‘జి5’లో ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని సోషల్మీడియా వేదికగా సదరు ఒటిటి ప్రకటించింది. ‘‘మీరు మెచ్చిన జంట మరోసారి దరువేయబోతోంది. మీరు సిద్ధమా?’’ క్యాప్షన్ పెట్టింది. ఇక ఈ సినిమాకి సతీశ్ జివ్వాజీ దర్శకత్వం వహించగా.. ప్రముఖ దర్శకుడు కోన వెంకట్ ఈ చిత్రాన్ని నిర్మించారు.
మందుబాబులకు ‘అడ్డా’గా మారిన విద్యా నిలయం!
మందుబాబులకు ‘అడ్డా’గా మారిన విద్యా నిలయం! మంథని, ఆంధ్రప్రభ : విద్యార్థుల భవిష్యత్తును
iplmatches2026 : గుజరాత్ టైటాన్స్ vs కోల్కతా నైట్ రైడర్స్
iplmatches2026 : గుజరాత్ టైటాన్స్ vs కోల్కతా నైట్ రైడర్స్ iplmatches2026 :
Social media |ప్రధాని మోదీ సంచలన ట్వీట్!
Social media | న్యూఢిల్లీ (ఆంధ్రప్రభ వెబ్డెస్క్) : భారత పార్లమెంటు చరిత్రలో
₹8,175 Crore Lithium Battery Project in Rambilli Boosts AP’s Clean Energy Ambitions
Andhra Pradesh is gearing up for a major push in clean energy with a large lithium ion battery manufacturing project coming up in Rambilli, in Anakapalli district. The project, backed by an investment of ₹8,175 crore, is expected to strengthen the state’s industrial base and create significant employment opportunities. Located near Visakhapatnam, the project adds […] The post ₹8,175 Crore Lithium Battery Project in Rambilli Boosts AP’s Clean Energy Ambitions appeared first on Telugu360 .
ఉప్పల్ మెట్రో స్టేషన్కు బాంబు బెదిరింపు
హైదరాబాద్: మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ఉప్పల్ మెట్రో స్టేషన్ కు బాంబు బెదిరింపు వచ్చింది. గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ కాల్ చేసి ఉప్పల్ మెట్రో స్టేషన్ లో బాంబు పెట్టామని బెదిరించడంతో స్థానిక పోలీసులు డాగ్ స్కాడ్ సహాయంతో తనిఖీలు చేపట్టారు. ఎక్కడా బాంబు పెట్టిన ఆనవాళ్లు లేకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. అనుమానాస్పద వస్తువలేవీ కనిపించలేదని పోలీసులు తెలిపారు. ఫోన్ చేసిన వ్యక్తి గురించి పోలీసులు ఆరా తీస్తున్నారు.
దేశ భవిష్యత్పై ఈ ఎన్నికల ప్రభావం
అసోం, కేరళ, తమిళనాడు, పశ్చిమబెంగాల్ ఈ నాలుగు రాష్ట్రాల ఎన్నికలపై సర్వత్రా ఉత్కంఠ కనిపిస్తోంది. ఎందుకంటే ఈ ఎన్నికల ఫలితాలు ప్రాంతీయ, జాతీయ భవిష్యత్ రాజకీయాలపై ప్రభావం చూపనున్నాయి. 2029 లోక్సభ ఎన్నికలకు ఇవి మార్గనిర్దేశం చేయనున్నాయి. జాతీయ, ప్రాంతీయ పార్టీల బలాబలాలకు నిర్ణయాత్మకం అవుతాయి. పశ్చిమబెంగాల్లో మమతా బెనర్జీ, ప్రధాని మోడీ, తమిళనాడులో స్టాలిన్, నటుడు, నాయకుడు విజయ్కు, కేరళలో ఎల్డిఎఫ్, యుడిఎఫ్కు మధ్య పోరు ఆసక్తిని కలిగిస్తోంది. అసోంలో హ్యాట్రిక్ సాధించాలనే ప్రధాన లక్షంతో ఉన్న బిజెపి ఇతర రాష్ట్రాల్లో విస్తరణకు ప్రయత్నిస్తోంది. ఈ ఎన్నికలు బిజెపి ప్రతిష్టకు, కాంగ్రెస్ పునరుజ్జీవనానికి కీలకమైన సంకేతాలుగా చెప్పవచ్చు. ఈ ఎన్నికలు కేవలం స్థానిక ప్రభుత్వాల మార్పే కాకుండా భారత రాజకీయ ముఖచిత్రాన్ని రూపొందిస్తాయని పరిశీలకులు చెబుతున్నారు. అసోంలో బిజెపి హ్యాట్రిక్ సాధిస్తే ఇతర రాష్ట్రాల్లోనూ ఈ పార్టీ పనితీరు బాగుంటే తన ఇమేజిని మరింత బలోపేతం చేసుకోవడానికి అవకాశం కలుగుతుంది. జాతీయ కాంగ్రెస్కు ఇక్కడ విజయం లేదా పార్టీ పనితీరు చక్కని ఫలితాలు అందిస్తే ఆ పార్టీకి తిరిగి జీవం పోసినట్టు అవుతుంది. కేరళలో బిజెపి చెప్పుకోదగిన సీట్లను గెల్చుకుంటే సిపిఎం లేదా కాంగ్రెస్ ఓట్ల వాటాలో కోతపడినట్టే. ఈసారి సిపిఎం నష్టపోతే దేశంలో వామపక్ష రాజకీయ శక్తికి చరమాంకం పలికినట్టు అవుతుంది. కేరళ, అసోంలో మాత్రమే కాంగ్రెస్ మెరుగైన ఫలితాలు అందిస్తుందని సంతృప్తి పడితే, ఒకవేళ విజయం సాధించినా జాతీయ రాజకీయాల్లో ఆ పార్టీ నిలదొక్కుకోవడం అసాధ్యమవుతుంది. పశ్చిమబెంగాల్లో బిజెపి ఎంతో కష్టపడుతోంది. బూత్ స్థాయి క్యాడర్నుంచి ప్రధాని మోడీ వరకు నిర్విరామంగా ప్రచారాలు హోరెత్తించారు. బిజెపి పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మంత్రులు, కేంద్ర మంత్రులు, అమిత్ షా, ధర్మేంద్ర ప్రధాన్ తదితరులు బెంగాల్లోని మారుమూల ప్రాంతాలకు కూడా వెళ్లి ఓటర్లను కలుసుకున్నారు. బెంగాల్లో బిజెపి ఆరు హామీలు ప్రకటించింది. ప్రభుత్వ ఉద్యోగులకు ఏడవ వేతన సవరణ ప్రకారం వేతనాల పెంపు, మహిళలకు వివిధ సంక్షేమ పథకాలు ఇవన్నీ హామీలు ప్రకటించింది. ఈ ఎన్నికలు భరోసాకు, భయానికి మధ్య జరుగుతున్న పోరుగా ప్రధాని నరేంద్ర మోడీ విస్తృతంగా ప్రచారం కావించారు. మోడీ ఛరిష్మాకు, మమతా బెనర్జీ క్షేత్రస్థాయి పట్టుకు ఉన్న పోటీగా ఈ ఎన్నికలు కనిపిస్తున్నాయి. బిజెపి హిందూ బెంగాలీల పైన, మమతా బెనర్జీ మొత్తం బెంగాలీ గుర్తింపుపైనా దృష్టి కేంద్రీకరిస్తున్నారు. పశ్చిమబెంగాల్ బిజెపి ప్రచారానికి కేంద్ర విద్యామంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్నారు. పశ్చిమబెంగాల్ ఈసారి భారీ మార్పువైపు కదులుతోందని ఆయన అభిప్రాయపడుతున్నారు. ప్రజలు ఎలాంటి భయం లేకుండా స్వేచ్ఛగా ఉండే ఆదర్శవంతమైన స్థితిని అంటే నిర్భయమైన సమాజాన్ని కోరుకుంటున్నారని కేంద్రమంత్రి అమిత్ షా అభిప్రాయం వెలిబుచ్చుతున్నారు. ఈ విధంగా బెంగాల్లో వివిధ అంశాలను ప్రచారం చేస్తున్న పార్టీలపై ప్రజల నిర్ణయం ఎలా ఉంటుందో చెప్పలేం. అసోం లో బిజెపికి కాస్త మొగ్గు కనిపిస్తోంది. దీనికి ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ వ్యక్తిగత పలుకుబడి తోడు గత ఐదేళ్లలో ఆయన చేసిన కృషి సత్ఫలితాలు ఇస్తున్నట్టు తెలుస్తోంది. క్షేత్రస్థాయినుంచి వివిధ వర్గాలను గుర్తించి అందుకు తగ్గట్టు వ్యూహాలు అనుసరించారు. గిరిజన, హిందూ, రోహింగ్య, చొరబాటుదార్ల సమస్యలు ఇవన్నీ గుర్తించారు. కుల, మత, ప్రాంతీయ పరంగా అన్ని వర్గాలను కూడగట్టుకుని ఏకం చేయడానికి సూక్ష్మస్థాయి నుంచి వ్యూహాలను అమలు చేశారు. దీనికి అమిత్ షా పర్యటనలు కాస్త ఊపునందించాయి. ప్రధాని మోడీ కూడా రాష్ట్రంలో నిర్వహించిన భారీ ర్యాలీలకు జనం నుంచి విశేష స్పందన కనిపించింది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అతని బృందం అసోంలో విస్తృతంగా ప్రచారం సాగించినా ప్రజల ఆదరణ ఎంతవరకు ఓట్లరూపంలో కనిపిస్తుందో చెప్పలేం. బంగ్లాదేశ్ నుంచి చొరబాట్లు, రోహింగ్యాల వలసలు వంటి జాతీయస్థాయి సమస్యలకు అసోం ఎన్నికలు పరీక్ష కానున్నాయి. ఈ సమస్యలపై బిజెపి సీరియస్గానే ఉంటోంది. ఇక తమిళనాడు ఎన్నికల ముఖచిత్రాన్ని పరిశీలిస్తే రాజకీయంగా, సాంస్కృతికంగా అనేక అంశాలు ముడిపడి ఉన్నాయి. రాజకీయ అధికారాన్ని సాధించాలన్న ప్రయత్నంకన్నా రాష్ట్ర సాంస్కృతిక జాతీయ వాదానికే బిజెపి ప్రాధాన్యం ఇస్తోంది. హిందూ సంస్కృతికి గుర్తింపు, సనాతన ధర్మ ఆచారాలు, పరిరక్షణ, ఇవన్నీ ముఖ్యంగా పరిగణించి తమిళ సమాజంలో వేళ్లూనుకోవాలని బిజెపి ఆరాటపడుతోంది. తమిళభాషకు ప్రాచీన భాషగా గుర్తింపు కల్పించడం, కాశీ తమిళ సంగమం నిర్వహణ, తమిళ సంస్కృతికి, ఉత్తర భారత సంస్కృతికి, రాజకీయాలకు మధ్య ఉన్న చారిత్రక, సాంస్కృతిక బంధాలను తిరిగి బలోపేతం చేయడానికి చర్యలు తీసుకోవడం, విస్మరించిన పాత సంస్కృతిక సంబంధాలను, జ్ఞాపకాలను మళ్లీ ప్రజల్లోకి తీసుకురావడం ఇవన్నీ బిజెపి నిర్వహిస్తోంది. అలాగే ఉత్తర దక్షిణ భారత్ల మధ్య ఉన్న సాంస్కృతిక వారసత్వాన్ని తిరిగి కలపడానికి ప్రయత్నిస్తోంది. విభిన్నతలో ఏకత్వాన్ని చాటుతోంది. ఈ అంశాలతో ప్రజలను ఒప్పించి ఓట్లు కొల్లగొట్టాలన్నదే బిజెపి ఎత్తుగడ. ఈ నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు సంకేతపరంగా ఎంతో ముఖ్యమైనవి. విజయాలు ఆయా పార్టీలను బలోపేతం చేస్తాయి. అపజయాలు ఆ పార్టీల ప్రతిష్టను బలహీనపరుస్తాయి. మున్ముందు భారీ రాజకీయ ప్రాధాన్యత తమకు ఉందని బిజెపి ఆశిస్తోంది. కేరళ, అసోంల్లో కోల్పోయిన ప్రతిష్టను తిరిగి దక్కించుకోవాలన్న పట్టుదలతో కాంగ్రెస్ ఉంది.
మధిర సమీపంలో ట్రాక్టర్ బోల్తా..
మధిర సమీపంలో ట్రాక్టర్ బోల్తా.. మధిర, ఆంధ్రప్రభ : ఖమ్మం జిల్లా మధిర
Ys Jagan : జగన్.. ఆ గుడ్డి నమ్మకంలోనే ఉన్నట్లుందిగా
వైసీపీ అధినేత జగన్ ఇప్పటికీ కోటరీ మాయలోనే ఉంటున్నారు.
గుట్టపాడులో రూ.40 లక్షల నీటి–డ్రైనేజీ ప్రాజెక్టుకు శ్రీకారం..
గుట్టపాడులో రూ.40 లక్షల నీటి–డ్రైనేజీ ప్రాజెక్టుకు శ్రీకారం.. కర్నూలు బ్యూరో, ఆంధ్రప్రభ :
AP |చంద్రబాబు కీలక వ్యాఖ్యలు..
AP | చంద్రబాబు కీలక వ్యాఖ్యలు.. ఏపీ సీఎం చంద్రబాబు! AP |
Fatal incident |భార్య కాలు నరికిన భర్త…
Fatal incident | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : పల్నాడు జిల్లాలో హృదయ
திருப்பரங்குன்றத்தில் தீபம் ஏற்றினால் பசி தீருமா என மு.க.ஸ்டாலின் கேட்டாரா? உண்மை இதுதான்
திருப்பரங்குன்றத்தில் தீபம் ஏற்றினால் பசி தீருமா என மு.க.ஸ்டாலின் கேட்டதாக வைரலாகும் நியூஸ் கார்டு போலியானது
Om Birla |స్పీకర్ను కలిసిన తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు!
Om Birla | న్యూఢిల్లీ (ఆంధ్రప్రభ వెబ్డెస్క్ : లోక్సభలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్
YSRCP |మాజీ మంత్రి విడదల రజిని సూటి ప్రశ్న!
YSRCP | మాజీ మంత్రి విడదల రజిని సూటి ప్రశ్న! YSRCP |
WOMENS |లోక్సభలో ధ్వజమెత్తిన వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి
WOMENS | లోక్సభలో ధ్వజమెత్తిన వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి WOMENS |
AP |వైఎస్ జగన్ విదేశీ పర్యటనకు సీబీఐ కోర్టు గ్రీన్ సిగ్నల్..
AP | వైఎస్ జగన్ విదేశీ పర్యటనకు సీబీఐ కోర్టు గ్రీన్ సిగ్నల్..
Pawan Kalyan : పవన్ ను నమ్ముకుంటే పుట్టి మునుగుతుందా?
జనసేన అధినేత పవన్ కల్యాణ్ లో ఎన్నికలకు ముందున్న జోష్ కనిపించడం లేదు
మోడీ నేతృత్వంలో మహిళా రిజర్వేషన్లు అమలు : లావు శ్రీకృష్ణదేవరాయలు
ఢిల్లీ: డీలిమిటేషన్ పై పలు పార్టీలు పలు సందేహాలు లేవనెత్తాయని ఎపి టిడిపి ఎంపి లావు శ్రీకృష్ణదేవరాయలు తెలిపారు. డీలిమిటేషన్ బిల్లుకు కూడా టిడిపి మద్దతిస్తోందని అన్నారు. ఈ సందర్భంగా ఇవాళ లోక్ సభలో3 కీలక బిల్లుపై చర్చలో లావు శ్రీకృష్ణదేవరాయలు మాట్లాడారు. లోక్ సభ స్థానాల పెంపుతో దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యం తగ్గుతుందని, 2011 జనాభా లెక్కల ప్రకారం చేపట్టడాన్ని టిడిపి ఎందుకు వ్యతిరేకించలేదని ప్రశ్నించారు. రిజర్వేషన్ల పెంపుపై మహిళలు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారని, చట్టసభలో మహిళల గొంతుక పూర్తిస్థాయిలో వినిపించే అవకాశం వచ్చిందని తెలియజేశారు. దేశంలో 50శాతం ఉన్న మహిళల ఆకాంక్షలను నెరవేర్చాల్సి ఉందని, మహిళా రిజర్వేషన్ల కోసం ఎన్నో ఏళ్లుగా పోరాటాలు జరుగుతున్నాయని అన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో మహిళా రిజర్వేషన్లు అమలు కాబోతున్నాయని, 131వ రాజ్యాంగ సవరణ గురించి దశాబ్దాలుగా చర్చలు జరుగుతున్నాయని లావు శ్రీకృష్ణదేవరాయలు పేర్కొన్నారు.
అనకాపల్లి జిల్లాలో భూప్రకంపనలు #Anakapalli #Earthquake #Rambilli #AndhraNews #BreakingNews
BJP MP |తేజస్వీ సూర్య వ్యాఖ్యలపై దుమారం…
BJP MP | ఆంధ్రప్రభ వెబ్డెస్క్ : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజనను భారత్-పాక్
ఆ క్యాచే మ్యాచ్ను మాకు అనుకూలంగా మార్చింది: శ్రేయస్
ముంబై: ఐపిఎల్-2026లో పంజాబ్ కింగ్స్ మరో అద్భుత విజయం సాధించింది. వాంఖడే స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్ జట్టుతో జరిగిన మ్యాచ్లో 7 వికెట్ల తేడాతో గెలిచింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై జట్టు భారీ స్కోర్ సాధిస్తుందని అంతా భావించారు. కానీ పంజాబ్ బౌలర్లు, ఫీల్డర్లు ముంబై దూకుడుకి అడ్డుకట్ట వేశారు. ముఖ్యంగా ఎంఐ కెప్టెన్ హార్థిక్ పాండ్యా కొట్టిన షాట్ను పిబికెఎస్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ బౌండరీ లైన్ వద్ద గాల్లోకి ఎగిరి అద్భుతంగా ఆపి హార్థిక్ని ఔట్ చేశాడు. ఈ క్యాచ్తో ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్ ముఖ చిత్రం మారిపోయింది. అప్పటికే 175 పరుగుల స్కోర్ వద్ద ఉన్న ముంబై ఆ తర్వాత 21 బంతుల్లో కేవలం 20 పరుగులు మాత్రమే చేసింది. ఈ క్యాచ్ వల్లే మ్యాచ్ తమకు అనుకూలంగా మారిందని పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ అన్నాడు. ‘‘ముంబై ఇండియన్స్ను మా బౌలర్లు కట్టడి చేశారు. అయితే బౌండరీ లైన్ వద్ద హార్థిక్ క్యాచ్తోనే ఎంఐ దూకుడుకు అడ్డుకట్ట వేశాం. ఒక్కోసారి ప్రత్యర్థి జట్టు ఆధిపత్యం సాధించినా.. పుంజుకొని మరీ వారిని ఆపిన సందర్భాలు ఉన్నాయి. సన్రైజర్స్తోనూ పవర్ప్లేలో భారీగా పరుగులు ఇచ్చాం. కానీ, ఆ తర్వాత కట్టడి చేయడంలో మా బౌలర్ల కృషి అద్భుతం’’ అని శ్రేయస్ పేర్కొన్నాడు.
ఒప్పందం కుదిరితే ఇస్లామాబాద్ వెళ్లేందుకు సిద్ధం
శాంతి చర్చలపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు అమెరికా, ఇరాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలను తగ్గించే దిశగా కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇరు దేశాల మధ్య శాంతి ఒప్పందం కుదిరితే, దానిపై సంతకం చేసేందుకు తాను పాకిస్థాన్లోని ఇస్లామాబాద్కు వెళ్లడానికి సిద్ధంగా ఉన్నానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. వైట్హౌస్లో విలేకరులతో మాట్లాడుతూ ఆయన ఈ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘ఈ చర్చల కోసం వారు నన్ను ఆహ్వానిస్తున్నారు, ఒకవేళ ఇస్లామాబాద్లో ఒప్పందం ఖరారైతే నేను తప్పకుండా […] The post ఒప్పందం కుదిరితే ఇస్లామాబాద్ వెళ్లేందుకు సిద్ధం appeared first on Visalaandhra .
MP |బీజేపీ రాష్ట్ర కార్యాలయం ముట్టడికి యత్నం!
MP | బీజేపీ రాష్ట్ర కార్యాలయం ముట్టడికి యత్నం! MP | ఆంధ్రప్రభ
Shashi Tharoor |దక్షిణాదికి అన్యాయం జరగనివ్వం…
Shashi Tharoor | ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వం
రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ గా హరివంశ్ నారాయణ్ సింగ్
రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్గా హరివంశ్ నారాయణ్ సింగ్ ఎన్నికయ్యారు
Parliament |రాజ్యసభ డిప్యూటీ చైర్మన్గా హరివంశ్ నారాయణ్ సింగ్ ఎన్నిక..
Parliament | రాజ్యసభ డిప్యూటీ చైర్మన్గా హరివంశ్ నారాయణ్ సింగ్ ఎన్నిక.. Parliament
చమురు ధరల పెరుగుదలతో రూపాయిపై ఒత్తిడి..నియంత్రణకు RBI కీలక చర్యలు
ఇరాన్లో నెలకొన్న యుద్ధ వాతావరణం ప్రభావంతో అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు భారీగా పెరగడం భారత కరెన్సీ మార్కెట్పై తీవ్ర ప్రభావాన్ని చూపింది. ఈ పరిస్థితుల్లో భారత రూపాయి ఇతర ఆసియా కరెన్సీలతో పోలిస్తే ఈ ఏడాది అత్యధిక ఒత్తిడిని ఎదుర్కొంది. ఫలితంగా రూపాయి విలువ 3 శాతానికి పైగా పడిపోవడం గమనార్హం. రూపాయి బలహీనత కారణంగా దిగుమతుల ఖర్చులు పెరిగి,ముఖ్యంగా చమురు ధరలు మరింత పెరిగే పరిస్థితి ఏర్పడింది. ఈ పరిణామాలు ఆర్థిక రంగంలో […] The post చమురు ధరల పెరుగుదలతో రూపాయిపై ఒత్తిడి..నియంత్రణకు RBI కీలక చర్యలు appeared first on Visalaandhra .
Telangana |ఆర్టిజన్ల సమ్మె విరమణ..
Telangana | ఆర్టిజన్ల సమ్మె విరమణ.. హైదరాబాద్,ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : తెలంగాణ
దిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్పై ట్రంప్ ప్రశంసల వర్షం
దిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్గా బాధ్యతలు స్వీకరించిన తరంజిత్ సింగ్ సంధుపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రశంసల వర్షం కురిపించారు. గతంలో భారత్ తరఫున అమెరికాలో రాయబారిగా పనిచేసిన సంధు, భారత్-అమెరికా సంబంధాలను బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషించారని ట్రంప్ పేర్కొన్నారు.ఈ విషయాన్ని ఆయన ట్రూత్ సోషల్ వేదికగా షేర్ చేసిన పోస్టులో వెల్లడించారు. దిల్లీ నూతన లెఫ్టినెంట్ గవర్నర్గా నియమితులైన తరణ్జీత్ సింగ్ సంధుకు అభినందనలు. అనుభవజ్ఞుడైన దౌత్యవేత్తగా, అమెరికా మాజీ రాయబారిగా భారత్-అమెరికా […] The post దిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్పై ట్రంప్ ప్రశంసల వర్షం appeared first on Visalaandhra .
17thAprilCartoon |ఆంధ్రప్రభలో నేటి కార్టూన్ ఔరా
17thAprilCartoon | ఆంధ్రప్రభలో నేటి కార్టూన్ ఔరా 17thAprilCartoon | దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన
తెలంగాణలో కొత్తగా 79 డయాలసిస్ కేంద్రాల ఏర్పాటు
తెలంగాణలో కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న వారికి రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది.రోగులకు మెరుగైన వైద్య సౌకర్యాలు కల్పించాలనే ఉద్దేశంతో రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా 79 డయాలసిస్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని కీలక నిర్ణయం తీసుకుంది.దూర ప్రాంతాల్లో నివసించే రోగులు చికిత్స కోసం ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నారు.ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.ఈ కేంద్రాలను ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్య పద్ధతిలో ఃహబ్ అండ్ స్పోక్ః విధానంలో నిర్వహించనున్నారు.హైదరాబాద్లోని నిమ్స్, […] The post తెలంగాణలో కొత్తగా 79 డయాలసిస్ కేంద్రాల ఏర్పాటు appeared first on Visalaandhra .
ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేసిన నటుడు అల్లు అర్జున్ #PrivacyRights #RightToPrivacy #DigitalRights
‘నేస్తం బడికి రా’ పోస్టర్ విడుదల
‘నేస్తం బడికి రా’ పోస్టర్ విడుదల కర్నూలు బ్యూరో, ఆంధ్రప్రభ : పాఠశాల
అమలులోకి వచ్చిన మహిళా రిజర్వేషన్ యాక్ట్.. గురువారం అర్ధరాత్రి నోటిఫికేషన్
చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే చారిత్రక మహిళా రిజర్వేషన్ చట్టం 2026 ఏప్రిల్ 16 నుంచి అమల్లోకి వచ్చింది. వాస్తవానికి కేంద్రం తీసుకొచ్చిన మహిళా రిజర్వేషన్ల బిల్లుకు పార్లమెంట్ 2023లోనే ఆమోదముద్ర పడింది. మూడేళ్ల కిందటే చట్టంగా మారింది. అయితే, ఈ చట్టాన్ని గురువారం (ఏప్రిల్ 16) నుంచి అమలులోకి తీసుకొచ్చినట్లు కేంద్రం పేర్కొంది. ఈ మేరకు గురువారం రాత్రి అధికారికంగా నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ చట్టాన్ని 2029 సాధారణ ఎన్నికల నాటికే […] The post అమలులోకి వచ్చిన మహిళా రిజర్వేషన్ యాక్ట్.. గురువారం అర్ధరాత్రి నోటిఫికేషన్ appeared first on Visalaandhra .
ഫാക്ട് ചെക്ക്: പശ്ചിമ ബംഗാളിൽ പ്രതിഷേധക്കാരെ കസ്റ്റഡിയിലെടുക്കുന്ന സിആർപിഎഫ്? പ്രചാരണം വ്യാജം
ബംഗ്ലാദേശിൽ നിന്നുള്ള വീഡിയോയാണ് പ്രചരിക്കുന്നത്
Salman Khan faces the Biggest Career Challenges
Rs 100 crore was once a cakewalk for Salman Khan and he delivered back-to-back hits. Salman Khan dominated all the mass circuits with his films. Things changed completely after the pandemic as Salman Khan continued to deliver predictable and outdated films. He continued to step into the shoes of the same concepts and they were […] The post Salman Khan faces the Biggest Career Challenges appeared first on Telugu360 .
Chandrababu : ఎక్కడో తేడా కొడుతుంది కదయ్యా?
ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు మార్క్ పాలన మాత్రం కనిపించడం లేదు
మహిళా రిజర్వేషన్లను డీలిమిటేషన్ కు ఎందుకు ముడిపెట్టారు :శశిథరూర్
న్యూఢిల్లీ: మహిళా రిజర్వేషన్ల బిల్లు ఏకగ్రీవంగా అమోదం పొందాలని లోక్ సభ సభ్యుడు శశిథరూర్ తెలిపారు. రాజకీయ కారణాల వల్ల మహిళా రిజర్వేషన్లు మరింత ఆలస్యమయ్యాయని అన్నారు. ఈ సందర్భంగా ఇవాళ లోక్ సభలో3 కీలక బిల్లుపై చర్చలో మాట్లాడారు. దశాబ్దాలుగా మహిళా రిజర్వేషన్ల గురించి చర్చలు జరుగుతూనే ఉన్నాయని, మహిళా రిజర్వేషన్లను డీలిమిటేషన్ కు ఎందుకు ముడిపెట్టారని శశిథరూర్ ప్రశ్నించారు. ‘నారీ శక్తి వందన్’ ద్వారా మహిళలకు న్యాయం చేశామని, ప్రధాని నరేంద్ర మోడీ చెబుతున్నారని తెలియజేశారు. నియోజకవర్గాల పునర్విభజన తర్వాత మహిళా రిజర్వేషన్లు అమలు చేస్తామంటున్నారని, 2011 జనాభా లెక్కల ప్ర్రకారం నియోజకవర్గాల పునర్విభజన చేస్తామంటున్నారని అన్నారు. డీలిమిటేషన్ తర్వాత మహిళా రిజర్వేషన్లు అమలు చేస్తామంటున్నారని, మహిళా రిజర్వేషన్లను ఆలస్యం చేయకుండా వెంటనే.. ప్రస్తుత లోక్ సభ సభ్యుల సంఖ్యాబలంతో మహిళా రిజర్వేషన్లు అమలు చేయాలని శశిథరూర్ సభను కోరారు.
పోగొట్టుకున్నలక్ష రూపాయలు నగదు సొమ్మును ఇచ్చి
పోగొట్టుకున్నలక్ష రూపాయలు నగదు సొమ్మును ఇచ్చి నిజాయితీని చాటుకున్న అర్చకులు సాయిరాంఅర్చకులు సాయిరాం
YRRCP : ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇవ్వండి : మిధున్ రెడ్డి
ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇవ్వాలని వైసీపీ ఎంపీ మిధున్ రెడ్డి కోరారు
పేదల వైద్యానికి కూటమి ప్రభుత్వం తొలి ప్రాధాన్యత..
పేదల వైద్యానికి కూటమి ప్రభుత్వం తొలి ప్రాధాన్యత.. -అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్50మందికి
ఓటింగ్ కు ముందు ఇండి కూటమి కీలక భేటీ
లోక్ సభలో ఓటింగ్ జరగనున్న నేపథ్యంలో ఇండి కూటమి సభ్యులు సమావేశమయ్యారు.

37 C