కడెం, ఆంధ్రప్రభ : కడెం మండలం పెద్దూరు గ్రామ పంచాయతీ పరిధిలో మహాత్మా
రాష్ట్ర అభివృద్ధి, ప్రజల శ్రేయస్సే చంద్రబాబు ధ్యేయం..
రాష్ట్ర అభివృద్ధి, ప్రజల శ్రేయస్సే చంద్రబాబు ధ్యేయం.. ఇబ్రహీంపట్నం, ఆంధ్రప్రభ : తెలుగు
వాటర్ ట్యాంక్ ఎక్కి యువకుడి నిరసన…
బిక్కనూరు, ఆంధ్రప్రభ : కామారెడ్డి జిల్లా బిక్కనూరు మండలం కంచర్ల గ్రామంలో సోమవారం
Andhra Pradesh : పొత్తులతో కత్తులు దూస్తున్న తమ్ముళ్లు..అసలు బాధ అదేనటగా?
తెలుగుదేశం పార్టీలోనూ పొత్తుల వల్ల నష్టపోయామన్న అభిప్రాయం బలంగా వినపడుతుంది
విజయ్ విడాకుల కేసు.. హైకోర్టు కీలక ఆదేశాలు
చెన్నై: ప్రముఖ నటుడు, టివికె పార్టీ అధినేత దళపతి విజయ్ నుంచి విడాకులు కావాలని ఆయన భార్య సంగీత కోర్టులో పిటీషన్ వేసిన విషయం తెలిసిందే. దీనిపై చెంగల్పట్టు ప్రిన్సిపల్ సెషన్స్ కోర్టులో నేడు విచారణ జరిగింది. ఈ కేసును జూన్ 15కు వాయిదా వేసిన కోర్టు.. ఆ రోజు కోర్టుకు విజయ్, సంగీత ఇద్దరూ హాజరుకావాలని ఆదేశించింది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్న విజయ్ కాన్ఫరెన్స్ ద్వారా హాజరవుతారని ఆయన తరఫు న్యాయవాది తెలుపగా.. కోర్టు అందుకు అంగీకరించనట్లు తెలుస్తోంది. దీంతో జూన్ 15న విజయ్ కూడా హాజరు కావాలని కోర్టు అదేశించింది.
ఈ నెల 29వ తేదీన ఆంధ్రప్రదేశ్ మంత్రి వర్గ సమావేశం జరగనుంది
డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ల అనిశ్చితి
నాగర్కర్నూల్ జిల్లా ప్రతినిధి, ఆంధ్రప్రభ : దేశవ్యాప్తంగా డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ల అమలు
శ్రీ మహాత్మ బసవేశ్వర 893వ జయంతోత్సవం….
శ్రీ మహాత్మ బసవేశ్వర 893వ జయంతోత్సవం…. నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి, ఆంధ్రప్రభ
మున్సిపల్ ఉప ఎన్నికల్లో బిజెపి అభ్యర్థి ఘన విజయం
మక్తల్, ఆంధ్రప్రభ : నారాయణ పేట జిల్లా మక్తల్ పురపాలిక లోని 6వ
అమరావతి దార్శనికుడు సీఎం చంద్రబాబు…
అమరావతి దార్శనికుడు సీఎం చంద్రబాబు… 64వ డివిజన్ టీడీపీ అధ్యక్షుడు రవికుమార్.. పాయకాపురం,
రేవంత్ రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసమే పనిచేస్తున్నారు: జీవన్ రెడ్డి
హైదరాబాద్: కాంగ్రెస్ సర్కారు తీరుపై ప్రజలు నైరాశ్యంలో ఉన్నారని మాజీ మంత్రి జీవన్ రెడ్డి తెలిపారు. హైడ్రా పేరిట భయబ్రాంతులకు గురిచేస్తున్నారని అన్నారు. ఈ సందర్భంగా జగిత్యాల జిల్లాలో ఆయన మీడియాతో మాట్లాడారు. బిఆర్ఎస్ సభ చరిత్రలో నిలిచిపోతుందని కొనియడారు. సిఎం రేవంత్ ఎన్నికల్లో చెప్పేందేంటి? ఇప్పుడు చేస్తుందేంటీ? అని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డికి అధిష్టానం కాంగ్రెస్ కాదని ప్రధాని నరేంద్ర మోడీ అని ఎద్దేవా చేశారు. మాజీ సిఎం కెసిఆర్ హయాంలోనే రీజినల్ రింగ్ రోడ్డు మంజూరైందని, మెట్రో విస్తరణపై రేవంత్ రెడ్డి ఎందుకు ముందుకు వెళ్లడం లేదని జీవన్ రెడ్డి ప్రశ్నించారు. తన రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసమే రేవంత్ పనిచేస్తున్నారని విమర్శించారు. మేడిగడ్డతోనే తెలంగాణ రైతాంగానికి మేలు అని అధికారంలోకి వచ్చిన వెంటనే మేడిగడ్డ రిపేర్ చేయాల్సిందని సూచించారు. రిపోర్టు వచ్చి ఏడాదైనా గుడ్డిగుర్రానికి పళ్లు తోముతున్నారా? అని ఇప్పుడు మేడిగడ్డ వచ్చి రేవంత్ ఏం చేస్తారు? అని ప్రశ్నించారు. పంట నాటు వేసే సమయంలో పెట్టుబడి సాయం ఇవ్వాలని, పంట కోతకు వచ్చేసమయానికి కూడా ఇవ్వలేదని మండిపడ్డారు. పంట బీమా పథకం ఏమైంది? అని జీవన్ రెడ్డి ప్రశ్నించారు.
Jagtial |వరంగల్ జిల్లాలో నిర్వహణకు ప్లాన్
Jagtial | వరంగల్ జిల్లాలో నిర్వహణకు ప్లాన్ Jagtial | ఆంధ్రప్రభ వెబ్డెస్క్
Road Accident |కూలీల కన్నీటి ప్రయాణం…
Road Accident | కూలీల కన్నీటి ప్రయాణం… Road Accident | వలస
పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించిందే బిఆర్ఎస్: సంజయ్
హైదరాబాద్: తెలంగాణ అసలు పార్టీ ఫిరాయింపులకు ప్రోత్సహించిందే బిఆర్ఎస్ అని జగిత్యాల ఎంఎల్ఎ సంజయ్ కుమార్ తెలిపారు. పార్టీ మారిన ఎంఎల్ఎ క్రాస్ బ్రీడా... హైబ్రీడా అని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ చేసిన వ్యాఖ్యలకు సంజయ్ రీకౌంటర్ ఇచ్చారు. 2028 అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ తరపున పోటీ చేస్తానని స్పష్టం చేశారు. ప్రస్తుతం మీరు బిఆర్ఎస్లో ఉన్నారా? కాంగ్రెస్లో ఉన్నారా? అని జర్నలిస్టులు ప్రశ్నించడంతో అది కోర్టు పరిధిలో ఉందని ప్రశ్నను దాటవేశారు. జగిత్యాల జిల్లాకు ఎవరు ఏం చేశారో లెక్కలు తీద్దామని అడిగారు. జగిత్యాల అభివృద్ధి కోసమే కాంగ్రెస్ ప్రభుత్వంతో పని చేస్తున్నానని వివరించారు.
నేడు కోర్టులో విజయ్ విడాకుల కేసు విచారణ
టీవీకే అధినేత విజయ్, సంగీత విడాకుల కేసుపై నేడు న్యాయస్థానం లో విచారణ జరగనుంది.
Vijay and Sangeetha skips Family Court Hearing
Tamil actor and politician Vijay and his wife Sangeetha have filed for a divorce and the case is currently pending in the family court. With Vijay making his political debut, there are a lot of speculations and he is targeted by a section. The discussion about his wife Sangeetha demanding alimony is the most discussed […] The post Vijay and Sangeetha skips Family Court Hearing appeared first on Telugu360 .
Instagram Trap Crimes: How Youngsters Are Turning Social Media into a Crime Hub
The Jubilee Hills case in Hyderabad has brought Instagram crimes into the limelight. The main accused, Koduru Arjun alias Azad, built a digital identity that looked successful and attractive. His posts showcased a lifestyle filled with luxury, nightlife, and confidence. He carefully created his profile to draw attention and earn trust. The approach followed a […] The post Instagram Trap Crimes: How Youngsters Are Turning Social Media into a Crime Hub appeared first on Telugu360 .
కామారెడ్డిలో అక్రమసంబంధం పెట్టుకోవాలని వివాహితను బెదిరించిన ప్రజాప్రతినిధి
కామారెడ్డి: ఓ ప్రజాప్రతినిధి పదవి వ్యామోహంలో అక్రమ సంబంధం పెట్టుకోవాలని వివాహితపై ఒత్తిడి తీసుకరావడంతో ఆమె భర్త టవర్ ఎక్కి ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు. ఈ సంఘటన కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... కంచర్ల గ్రామంలో ఉప సర్పంచ్ ఓ వివాహితను అక్రమ సంబంధం పెట్టుకోవాలని పలుమార్లు బెదిరించాడు. డబ్బులు ఇవ్వడంతో పాటు నగలు చేయిస్తామని ఆమెకు ఆశ చూపి వివాహేతర సంబంధం పెట్టుకోవాలని వివాహితపై ఒత్తిడి తీసుకొచ్చాడు. ఐదు సంవత్సరాల పాటు పదవిలో ఉంటానని తనతో వివాహేతర సంబంధం పెట్టుకోవాలని, లేకపోతే టార్చర్ చేస్తానని బెదిరించాడు. దీంతో ఈ విషయం ఆమె తన భర్తకు చెప్పడంతో అతడు వాటర్ ట్యాంక్ ఎక్కి సూసైడ్ చేసుకుంటానని బెదిరించాడు. ఈ వార్త వాట్సప్ గ్రూపులలో వైరల్ కావడంతో పోలీసులు అక్కడికి చేరుకొని అతడికి సర్ది చెప్పి కిందకు దించారు. వివాహిత ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి ఉప సర్పంచ్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
బాగా కష్టపడ్డాం.. కానీ, ఇంకా మెరుగవ్వాలి: రిషబ్ పంత్
ఐపిఎల్ 19వ సీజన్లో పంజాబ్ కింగ్స్ జట్టు విజయ పరంపర కొనసాగుతుంది. ఆదివారం లక్నో సూపర్ జెయింట్స్తో జరిగిన మ్యాచ్లో పంజాబ్ 54 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ విజయంతో పంజాబ్ పాయింట్ల టేబుల్లో నెం.1 స్థానంలో ఉంది. మరోవైపు లక్నో కూడా ఈ మ్యాచ్లో గెలిచేందుకు పోరాడింది. కానీ, ఆఖర్లో విజయం మాత్రం పంజాబ్నే వరించింది. ఈ ఓటమిపై లక్నో కెప్టెన్ రిషబ్ పంత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.. బ్యాటర్లు, బౌలర్లు.. రాణించినప్పటికీ.. ఇంకా మెరుగుపడాల్సిన అవసరం ఉందని పంత్ అన్నాడు. ‘‘పంజాబ్ చేతిలో ఓటమికి నా గాయ కారణం అని చెప్పడం లేదు. మా బౌలర్లు చాలా కష్టపడ్డారు. అయితే కొన్నింట్లో మెగురు కావాల్సి ఉంది. బ్యాటింగ్లోనూ మా వాళ్లు మెరుపులు మెరిపించారు. భారీ లక్ష్యాన్ని చేధించడం సులభమైన విషయం కాదు. ఆ ప్రయత్నం మాత్రం చేయగలిగాం’’ అని పంత్ తెలిపాడు.
రాష్ట్రంలో 269 అన్న క్యాంటీన్లు పనిచేస్తున్నాయి: చంద్రబాబు
అమరావతి: దివంగత ముఖ్యమంత్రి ఎన్టిఆర్ స్ఫూర్తితో అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేశామని ఎపి సిఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. ప్రతి ఒక్కరి కడుపు నింపాలనే ఉద్దేశంతో క్యాంటీన్లు పెట్టామని అన్నారు. విజయవాడ పడమటలో సిఎం దంపంతులు పర్యటించారు. పటమట హైస్కూల్ దగ్గర అన్న క్యాంటీన్ ప్రారంభించారు. పుట్టినరోజు సందర్భంగా ప్రజలు, టిడిపి శ్రేణులతో కలిసి చంద్రబాబు దంపతులు అన్న క్యాంటీన్ లో అల్పాహారం తీసుకుని, పేదలకు స్వయంగా అల్పాహారం వడ్డించారు. ప్రభుత్వ పథకాల అమలుపై స్థానికులను అడిగి తెలుసుకున్నారు. భువనేశ్వరి అన్న క్యాంటీన్ల ఒకరోజు ఖర్చు రూ.76 లక్షలు విరాళం ఇవ్వగా, ఎపి వ్యాప్తంగా ఈరోజు సిఎం దంపంతులు 269 అన్న క్యాంటీన్లలో ఉచిత భోజనం అందించారు. ఈ సందర్భంగా ఆయన మీడియతో మాట్లాడుతూ.. తినడానికి తిండి లేదని ఎవరూ బాధపడొద్దని, అందుకే అన్న క్యాంటీన్లు ప్రారంభించామని తెలియజేశారు. రాష్ట్రంలో 269 అన్న క్యాంటీన్లు పనిచేస్తున్నాయని, త్వరలో మరో 5అన్న క్యాంటీన్లు ప్రారంభిస్తున్నామని అన్నారు. అన్నదానంలో భువనేశ్వరిని ఆదర్శంగా తీసుకోవాలని, అన్నదాన కార్యక్రమంలో అందరూ భాగస్వాములు కావాలని సూచించారు. ఇది ప్రజా ఉద్యమంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. గత ప్రభుత్వం అన్న క్యాంటీన్లను మూసివేసిందని, భోజనం పెట్టేవారిపై తప్పుడు కేసులు పెట్టి వేధించారని చంద్రబాబు నాయుడు మండిపడ్డారు.
Telangana |కేసీఆర్ రీ-ఎంట్రీతో తెలంగాణ రాజకీయాల్లో సంచలనం
Telangana | కేసీఆర్ రీ-ఎంట్రీతో తెలంగాణ రాజకీయాల్లో సంచలనం Telangana | జగిత్యాల
కళ తప్పిన పసిడి మార్కెట్ ఆఫర్ల వర్షం కురిపించినా నిరాశే! #AkshayaTritiya #GoldSales #Hyderabad
మొక్కజొన్న కొనుగోలు కేంద్రాల కోసం రైతుల ఆందోళన
బోనకల్, ఆంధ్రప్రభ : పండించిన మొక్కజొన్న పంటను సకాలంలో అమ్ముకునే పరిస్థితి లేక
ప్రియాంశ్, కనోలీ అద్భుతంగా ఆడారు
అలా షాట్లు కొట్టడానికి తెగింపు ఉండాలి: శ్రేయస్ క్రీడలు: ఐపీఎల్ 2026 సీజన్లో పంజాబ్ కింగ్స్ దూసుకుపోతోంది. ఆరింట ఐదు మ్యాచుల్లో గెలిచి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. తాజాగా ఆదివారం లక్నో సూపర్ జెయింట్స్పై 54 పరుగుల తేడాతో విజయం సాధించింది. 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 254 భారీ పరుగులు చేసింది. ఇందులో యువ బ్యాటర్లు ప్రియాంశ్ ఆర్య (93), కనోలీ (87) చెలరేగారు. వీరిద్దరూ కలిసి 80 బంతుల్లో 186 పరుగుల […] The post ప్రియాంశ్, కనోలీ అద్భుతంగా ఆడారు appeared first on Visalaandhra .
పోలీస్ స్టేషన్ లో తుపాకీతో కాల్చుకున్న కానిస్టేబుల్
అమరావతి: తుపాకీతో కాల్చుకొని ఓ కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన ఆంద్రప్రదేశ్ రాష్ట్రం కాకినాడ జిల్లాలో జరిగింది. ధనరాజు అనే కానిస్టేబుల్ కాకినాడ త్రీటౌన్ పోలీస్ స్టేషన్ లో పని చేస్తున్నాడు. విధులు నిర్వహిస్తుండగా రైఫిల్తో కానిస్టేబుల్ కాల్చుకున్నాడు. తోటి సిబ్బంది అతడు తీవ్రంగా గాయపడడంతో కాకినాడ జిజిహెచ్కి తరలించారు. అతడి పరిస్థితి నిలకడగానే ఉందన్న వైద్యులు తెలిపారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
15peopledied |లోయలో పడిన బస్సు.. 15 మంది మృతి
15peopledied | ఆంధ్రప్రభ వెబ్డెస్క్ : జమ్ముకశ్మీర్లో ఉద్దంపూర్ జిల్లాలో సోమవారం ఘోర
Harassment |ఇతర జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి?
Harassment | ఇతర జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి? Harassment | మైక్రో ఫైనాన్స్
తమిళనాడులో ఆదాయపు పన్ను శాఖ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు
Simhachalam |నేడు చందనోత్సవం.. స్వామి నిజరూప దర్శనం
Simhachalam | ఆంధ్రప్రభ వెబ్డెస్క్ : ఉత్తరాంధ్ర ఆరాధ్య దైవం, కలియుగ వెంకటేశ్వర
బీఆర్ఎస్ నేత హరీశ్ రావు నేడు ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు
చంద్రబాబుతోనే అభివృద్ధి సాధ్యం: ఎమ్మెల్యే బోడె ప్రసాద్
పెనమలూరు, ఆంధ్రప్రభ ; ముఖ్యమంత్రి చంద్రబాబు 76వ జన్మ దినోత్సవ వేడుకలు పోరంకి
భార్య సంగీతకి విజయ్ విడాకులు.. సెటిల్మెంట్ అన్ని కోట్లా?! #Vijay#Sangeetha#DivorceCase#TVK#Chennai
పవన్ కళ్యాణ్ ఆరోగ్యానికి ప్రత్యేక పూజలు
చల్లపల్లి, ఆంధ్రప్రభ : రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత కొణిదెల
Tiger : ఆ పులి.. అక్కడకు వెళ్లిపోయిందట
ఏలూరు జిల్లాలో సంచరిస్తున్న పులి ప్రస్తుతానికి అడవిలోకి వెళ్లినట్లు అటవీ శాఖ అధికారులు గుర్తించారు
ఉచిత వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోండి
పాయకాపురం, ఆంధ్రప్రభ : ప్రజలు ఉచిత వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని కల్వరి
Vijay Sethupathi calls Slumdog a special one in Puri’s legacy
Vijay Sethupathi celebrated the legendary Puri Jagannath as the maverick filmmaker officially completed 26 glorious years in Telugu and Indian cinema. Puri’s signature taking, characterized by bold characterizations and a fast-paced cinematic rhythm, has significantly shaped modern commercial filmmaking over the past two decades. Recognizing the director’s enduring impact and raw energy, the acclaimed actor […] The post Vijay Sethupathi calls Slumdog a special one in Puri’s legacy appeared first on Telugu360 .
BRS |బహిరంగ సభలో పాల్గొననున్న కేసీఆర్
BRS | బహిరంగ సభలో పాల్గొననున్న కేసీఆర్ BRS | ఆంధ్రప్రభ వెబ్డెస్క్
Narendra Modi : చిన్న దుకాణంలో మరమరాలు తిన్న మోదీ
నరేంద్ర మోదీ పశ్చిమ బెంగాల్ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు
పిల్లలతో గడపడం తనకు ఎంతో ఇష్టం: దీపికా పదుకొణె
హైదరాబాద్: బాలీవుడ్ ప్రముఖ నటి, మోడల్ దీపికా పదుకొణె బాలివుడ్ హీరో రణ్వీర్ సింగ్ను పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. తరువాత ఆమె అటు కెరీర్ను, ఇటు కుటుంబ జీవితాన్ని సమతూకం చేసుకుంటూ వస్తున్నారు. వీరి జంటకు మొదటి సంతానం ‘దువా’ అనే కూతురు ఉంది. ఇప్ప్పుడు రెండోసారి తల్లి కానున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గతంలో ఆమె పిల్లల గురించి చేసిన ఆసక్తికర కామెంట్స్ ఇప్ప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తను నటి […] The post పిల్లలతో గడపడం తనకు ఎంతో ఇష్టం: దీపికా పదుకొణె appeared first on Visalaandhra .
గోవా సుందరికి మిస్ ఇండియా కిరీటం #MissIndia #SadhviSatish #BeautyPageant #MissWorld #India
Flash : తూర్పు గోదావరి జిల్లాలో భారీ పేలుడు
తూర్పు గోదావరి జిల్లాలో భారీ పేలుడు సంభవించింది.
పునర్విభజనపై దక్షిణాది రాష్ట్రాలు గెలిచాయి.. నిలిచాయి
లోక్సభ 131వ రాజ్యాంగ సవరణ బిల్లును తిరస్కరించడం దేశ ప్రజల విజయం. ఈ బిల్లు పూర్తిగా అసంబద్ధమైంది. మహిళా రిజర్వేషన్ల చట్టానికి అందరూ అనుకూలమే.. కానీ బీసీ …
ఘనంగా మహాత్మ బసవేశ్వర జయంతి ఉత్సవాలు
బెజ్జంకి, ఆంధ్రప్రభ : మండలంలోని చీలాపూర్ గ్రామంలో మహాత్మ బసవేశ్వర జయంతి ఉత్సవాలను
Road Accident : లోయలో పడిన బస్సు.. పదిహేను మంది మృతి
జమ్ము కాశ్మీర్ లో బస్సు లోయలో పడి పదిహేను మంది మరణించారు.
గచ్చిబౌలిలోని అపార్ట్ మెంట్ లో అగ్ని ప్రమాదం
హైదరాబాద్: గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలోని టిఎన్జీవో కాలనీలోని ఒక అపార్ట్ మెంట్ లో అగ్నిప్రమాదం జరిగింది. అపార్ట్ మెంట్ లోని సెల్లార్ లో మంటలు చెలరేగడంతో అపార్ట్ మెంట్ మొత్తం మంటలు వ్యాపించాయి. దట్టమైన పొగ అలుముకోవడంతో ఊపిరాడక అపార్ట్ మెంట్ వాసులు ఇబ్బంది పడ్డారు. స్థానికుల సమాచారం మేరకు అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. అపార్ట్ మెంట్ లో పై అంతస్తులో చిక్కుకున్న వారిని అగ్నిమాపక సిబ్బంది కాపాడారు. ఇద్దరు తీవ్ర అస్వస్థతకు గురికావడంతో ఆస్పత్రికి తరలించారు. బిల్డింగ్ సెల్లార్ లో ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్ తోనే భారీ అగ్నిప్రమాదం జరిగిందని అగ్నిమాపక అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంలో 15 ద్విచక్ర వాహనాలు దగ్ధమయ్యాయి. మంటలను పూర్తిగా అదుపులోకి తీసుకొచ్చారు. భారీగా ఆస్తి నష్టం జరిగింది కానీ ప్రాణ నష్టం లేకపోవడంతో అధికారులు ఊపిరిపీల్చుకున్నారు.
ఎమ్మెల్యే చొరవతో కరెంటు కష్టాలకు చెక్..
ఎమ్మెల్యే చొరవతో కరెంటు కష్టాలకు చెక్.. పామర్రు, ఆంధ్రప్రభ : పామర్రు మండలం
బీసీలను కరేపాకుల వాడుకుంటున్న కూటమి ప్రభుత్వం…
బీసీలను కరేపాకుల వాడుకుంటున్న కూటమి ప్రభుత్వం… కూటమి ప్రభుత్వంలో బీసీలపై చిన్నచూపు..ఇచ్చిన హామీలను
IPL 2026 : నేడు ఐపీఎల్ లో మరో బిగ్ ఫైట్
గుజరాత్ టైటాన్స్ తో ముంబయి ఇండియన్స్ టీం నేడు తలపడనుంది
ఆంధ్రప్రభ, జగదేవపూర్ : సమాజానికి సేవ చేసే అవకాశం కలగడం దేవుడు కల్పించిన
బసవేశ్వర బోధనలు ఆచరణీయాలు: మాజీ సర్పంచ్
వికారాబాద్, ఆంధ్రప్రభ : సంఘసంస్కర్త మహాత్మా బసవేశ్వరుని బోధనలు ప్రతి ఒక్కరూ ఆచరణలో
సంచలన విషయాలు బయటపెట్టిన రషీద్.. భారత్ పౌరసత్వం తిరస్కరణ
అఫ్గానిస్తాన్ ఆటగాడు రషీద్ ఖాన్ సంచలన విషయాలు బయటపెట్టాడు.‘‘Rashid Khan : From Streets to Stardom’’ అనే పుస్తకంలో రషీద్ చెప్పిన విషయాలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. తనకి ఆస్ట్రేలియా మరియు భారత్ నుంచి పౌరసత్వం తీసుకోవాలని ఆఫర్లు వచ్చాయని.. కానీ, అతడు వాటిని తిరస్కరించినట్లు పేర్కొన్నాడు. తన దేశం అఫ్గాన్ తరఫునే తాను ఆడుతానని చెప్పినట్లు తెలిపాడు. 2023 ఐపిఎల్ సందర్భంలో ఈ ఆఫర్లు వచ్చినట్లు వెల్లడించాడు. ఆ సమయంలో అఫ్గాన్ చాలా క్లిష్ట పరిస్థితిలో ఉందని.. దీంతో తనకు ఆఫర్ వచ్చిందని.. అయినా కూడా తాను దాన్ని సున్నితంగా తిరస్కరించినట్లు తెలిపాడు. ‘‘నాకు రెండు దేశాల నుంచి సిటిజన్షిప్ ఇస్తామని ఆఫర్లు వచ్చాయి. భారత్తో పాటు ఆస్ట్రేలియా నుంచి అందాయి. ఆ సమయంలో నేను ఒక్కటే చెప్పా. నా దేశం తరఫున క్రికెట్ ఆడకపోతే.. మరే ఇతర దేశం తరఫున కూడా ఆడనని అన్నాను’’ అని రషీద్ పేర్కొన్నాడు. భారత క్రికెట్ బోర్డు నుంచి ఓ ఉన్నతాధికారి ఈ ఆఫర్ని తనకు ఇచ్చాడని రషీద్ అన్నాడు. ‘‘గుజరాత్ టైటాన్స్ తరఫున ఐపిఎల్ ఆడుతున్న సమయంలో ఓ అధికారి నన్ను కలిశాడు. నన్ను కలవాలని అడిగారు. తర్వాత వెళ్లి కలిశా. మేమిద్దరం మాట్లాడుకోవడం మొదలుపెట్టాం. ‘ఇప్పుడు అఫ్గానిస్తాన్ పరిస్థితులు బాగా లేవు. భారత్కు వచ్చి ఉండండి. మీకు అవసరమైన డాక్యుమెంట్లు ఇస్తాం. ఇక్కడే జీవించండి. క్రికెట్ ఆడండి’ అని అన్నారు. ఆ మాటలకు నేను ఒక్కసారిగా ఆశ్చర్యపోయా. ఎలా స్పందించాలో కాసేపు అర్థం కాలేదు. నవ్వుతూనే ‘ధన్యవాదాలు. కానీ, నేను నా దేశం అఫ్గాన్ తరఫునే క్రికెట్ ఆడాలని అనుకుంటున్నా’ అని చెప్పా’’ అని రషీద్ గుర్తు చేసుకున్నాడు.
లోయలో పడిన బస్సు: పది మంది మృతి
శ్రీనగర్: జమ్మూ కశ్మీర్లోని ఉధమ్ పూర్ జిల్లాలో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. రామనగర్ టూ ఉధమ్పూర్ రహదారిలోని కనోటే గ్రామ శివారులో బస్సు లోయలో పడడంతో పది మంది మృతి చెందారు. పలువురు గాయపడడంతో ఆస్ప్రతులకు తరలించారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు, రెస్కూ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. మూలమలుపు వద్ద బస్సు అదుపుతప్పి లోయలో బోల్తాపడినట్టు సమాచారం. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని స్థానిక మీడియా వెల్లడించింది. ఈ ఘటనపై కేంద్రమంత్రి జీతేంద్ర సింగ్ స్పందించారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూత ప్రకటించారు. తీవ్రంగా గాయపడిన వారిని విమానంలో తరలించడానికి ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. స్థానిక పరిపాలన యంత్రాంగంతో పాటు రాజిందర్ శర్మ నేతృత్వంలోని మా స్థానిక కార్యకర్తల బృందంతో తాను నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నామని తెలియజేశారు.
ఉత్తర్ప్రదేశ్లో ‘టీ కప్ప్పు’ ధుమారం
లఖ్నవూ (ఉత్తర్ప్రదేశ్): రాష్ట్రంలో టీ కప్ప్పు రాజకీయ ధుమారం రేపింది. ఫతేపూర్ జిల్లాలో ఓ టీ కొట్టులో ఆహార భద్రత అధికారులు తనఖీలు జరిపి కొన్ని నమూనాలు పరీక్షకు తీసుకువెళ్లారు. దీనితో అది రాజకీయ చర్చనీయాంశంగా మారింది. ‘సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ ఇటీవల మా ప్రాంతంలో పర్యటించారు. ఆయనకు మా అబ్బాయి అభిమానంగా టీ అందించాడు. అప్పటినుంచీ మాకు అధికారుల వేధింపులు పెరిగాయి’ అని స్థానిక చిరు వ్యాపారి శేషమణి యాదవ్ మీడియాతో చెప్పారు. […] The post ఉత్తర్ప్రదేశ్లో ‘టీ కప్ప్పు’ ధుమారం appeared first on Visalaandhra .
విజనరీ లీడర్ చంద్రబాబు నాయుడు ఘంటసాల – ఆంధ్రప్రభ : విజనరీ లీడర్
మద్యం సేవించి రోడ్డు దాటుతుంటే..
మద్యం సేవించి రోడ్డు దాటుతుంటే.. చిలకలూరిపేట టౌన్, ఆంధ్రప్రభ : పట్టణంలోని సుభాని
సీఎం రేవంత్–గవర్నర్ భేటీ.. అజారుద్దీన్ సభ్యత్వం పై చర్చ #RevanthReddy #GovernorMeeting #Azharuddin
Chandrababu Naidu at 76: The Architect of Modern Andhra Politics
On his birthday, N. Chandrababu Naidu stands tall as one of the most enduring and influential leaders in Indian politics. His journey spans more than four decades and reflects resilience, constant reinvention, and a sharp focus on development-led governance. Early Political Journey Naidu entered politics at a young age . He began his career with […] The post Chandrababu Naidu at 76: The Architect of Modern Andhra Politics appeared first on Telugu360 .
20 నుంచి జయచందర్ ఆల్ స్టార్స్ ట్రోఫీ ఖమ్మం , ఏప్రిల్ 20, (జనంసాక్షి) : తెలంగాణ క్రికెట్ రంగంలో మరో ప్రతిష్టాత్మక పోటీకి రంగం సిద్ధమైంది. …
దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిపై కారు ప్రమాదం... భార్య కళ్ళెదుటే భర్త మృతి
మాదాపూర్: హైదరాబాద్ లోని మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి మీద కారు ఢీకొట్టడంతో భార్య కళ్ళెదుటే భర్త మృతి చెందాడు. దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిపైన శ్యామ్ రాజ్ అనే వ్యక్తి తన భార్యతో కలిసి ఫొటోలు దిగుతున్నాడు. అదే సమయంలో డబ్ల్యుబి 06 బి 7003 అనే నంబరు బిఎండబ్ల్యు కారు అతివేగంతో భర్తను ఢీకొట్టింది. వెంటనే అతడిని మెడికవర్ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ అతడు మృతి చెందాడు. ప్రమాదం జరిగిన వెంటనే కారును అక్కడే వదిలేసి డ్రైవర్ పారిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.ఇటీవల ఏకంగా కేబుల్ బ్రిడ్జి మీద ఉండే లైటింగ్ సెటప్ ను దొంగలు ఎత్తుకెళ్లారు. గత ప్రభుత్వంలో కేబుల్ బ్రిడ్జిపై నిత్యం పోలీసుల గస్తీ ఉండేదని, ఎవరైనా వాహనాలను నిలిపితే హెచ్చరించేవారని, ప్రస్తుతం పోలీసుల గస్తీ కనిపించడంలేదని వాహనదారులు వాపోతున్నారు. ఇప్పటికైనా ఒక పోలీస్ అక్కడ కాపాలాగా ఉంచాలని వాహనాదారులు డిమాండ్ చేస్తున్నారు.
పెళ్లి వేడుకల ఆనందాన్ని చూపించే పాట
అభిషేక్ నామా దర్శకత్వంలో, విరాట్ కర్ణా నటించిన ‘నాగబంధం: ది సీక్రెట్ ట్రెజర్’ చిత్రం జూలై 3న థియేటర్లలో ఘనంగా విడుదల కాబోతున్న నేపథ్యంలో అంచనాలు భారీగా పెరుగుతున్నాయి. ఈ సినిమా సెకండ్ సింగిల్ ‘సుర సుర’ రిలీజ్తో ఆసక్తి మరింత పెరిగింది. ‘సుర సుర’ సంప్రదాయ పెళ్లి వేడుకల ఆనందాన్ని చూపించే ఒక పూర్తి సెలబ్రేషన్ సాంగ్గా అలరించింది. ఈ పాట అదిరిపోయే బీట్తో పాటు కలర్ ఫుల్ విజువల్స్తో ప్రేక్షకులను ఆకట్టుకుంది. భారీ స్థాయిలో చిత్రీకరించిన ఈ పాట, చిత్రంలోని సాంస్కృతిక నేపథ్యాన్ని, వైభవాన్ని చూపిస్తోంది. జునైద్ కుమార్, అభే అందించిన సంగీతం ట్రైబల్ సౌండ్స్, ఫోక్ ఎలిమెంట్స్ను పవర్ ఫుల్ ఆర్కెస్ట్రేషన్తో ప్రత్యేకంగా నిలుస్తుంది. ఈ పాటలోని రిథమ్ సినిమాటిక్ గ్రాండియర్ ఎక్స్పీరియన్స్ ఇస్తోంది. అనురాగ్ కులకర్ణి, కాలభైరవ, మంగ్లీ, సాహితి చాగంటి, కనకవ్వ, నల్లగొండ గద్దర్ వంటి గాయకులు తమ తమ ప్రత్యేక గాత్రంతో పాటకు మరింత ఎనర్జీ అందించారు. గణేష్ ఆచార్య కొరియోగ్రఫీలో రూపొందిన ఈ పాట ఒక విజువల్ వండర్గా నిలుస్తోంది. భారీ సెట్లు, ఆకట్టుకునే కాస్ట్యూమ్స్, ఎనర్జిటిక్ డాన్స్ మూమెంట్స్ అన్నీ కలిసి ఈ పాటను ఒక గ్రాండ్ వేడుకలా మార్చాయి. విరాట్ కర్ణ తన ఎనర్జీతో కట్టిపడేశారు, నభానటేశ్, ఐశ్వర్య మీనన్ గ్లామర్తో మరింత ఆకర్షణను జోడించారు. ఈ పాట మొత్తం ఒక పెద్ద సంబరంలా, ఆనందోత్సవంలా సాగుతుంది.
విద్యార్థులకు ఇంప్రూవ్మెంట్ అవకాశం కల్పించాలిబత్తుల నర్సింహులు ముదిరాజ్
జడ్చర్ల, ఏప్రిల్ 20 (జనంసాక్షి): తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల విడుదలైన ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో ఉత్తీర్ణులై, తక్కువ మార్కులు పొందిన విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని …
ఆప్తమిత్రుడంటూ.. చంద్రబాబుకు మోదీ
చంద్రబాబుకు ప్రధాని నరేంద్ర మోదీ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.
నేడు అన్నా క్యాంటిన్లలో ఉచిత భోజనం
ముఖ్యమంత్రి చంద్రబాబు దంపతులు విజయవాడలో పర్యటిస్తున్నారు
‘చిరు158’లో ప్రత్యేక పాత్రలో..
మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు బాబీ కొల్లి కాంబినేషన్లో ఓ సినిమా రాబోతుంది. చిరంజీవి కెరీర్లో 158వ చిత్రంగా తెరకెక్కనున్న ఈ సినిమాపై ఓ క్రేజీ అప్డేట్ వినిపిస్తోంది. ఈ సినిమాలో ఓ స్పెషల్ రోల్ ఉందని.. ఈ కీలక పాత్ర క్లైమాక్స్లో వస్తోందని తెలుస్తోంది. ఈ పాత్రలో బాలీవుడ్ సీనియర్ హీరో అనిల్ కపూర్ కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమా సెకండ్ హాఫ్లో వచ్చే ఫ్లాష్ బ్యాక్ కోసం మెగాస్టార్ సరికొత్త లుక్లో కనిపించబోతున్నాడు. పైగా ఈ సినిమాలో ఫ్యామిలీ ఎమోషన్స్ ప్రధానంగా ఉంటాయట. స్టోరీ కూడా ప్రత్యేకంగా ఉంటుందట. చిరును కొత్తగా చూపించాలనే ఉద్దేశ్యంతో ఈ కథ రాసుకున్నారట బాబీ. కాగా ఈ సినిమాని కె వి ఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్పై నిర్మాతలు వెంకట్ కె నారాయణ, లోహిత్ భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నారు. కాగా గతంలో చిరు, బాబీ కాంబినేషన్లో వచ్చిన వాల్తేరు వీరయ్య మంచి విజయం సాధించింది.
చేతబడిపై చర్యలు తీసుకోండి': బీసీసీఐకి సీఎస్కే ఫిర్యాదు? #telugupost #bcci #factcheck #viralvideo
Chandrababu : ఫిట్ నెస్.. ఆరోగ్య రహస్యం.. నిత్యం యువకుడిగానే
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు పుట్టిన రోజు వేడుకలను జరుపుకుంటున్నారు.
Free MMTS Proposal is Revanth Reddy’s Political Move to Target BJP?
The Telangana Government’s proposal for free travel on Hyderabad MMTS services is being seen as a sharp political move aimed at the BJP-led Centre. The state government has officially asked South Central Railway to introduce free travel for all passengers on MMTS trains. Railway officials replied that a draft MoU should be submitted first, after […] The post Free MMTS Proposal is Revanth Reddy’s Political Move to Target BJP? appeared first on Telugu360 .
చంద్రబాబుకు పుట్టిన రోజు శుభాకాంక్షలు: ప్రధాని
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ప్రధాని నరేంద్ర మోడీ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కష్టపడి పనిచేసే ముఖ్యమంత్రి, తనకు మంచి స్నేహితుడు ఆయనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు అని పేర్కొన్నారు. చంద్రబాబు నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ అన్ని రంగాలలోనూ ప్రగతి పథంలో కొత్త శిఖరాలను అధిరోహిస్తోందని ప్రశంసించారు. ప్రజాసేవలో బాబు దీర్ఘాయుష్షుతో జీవించాలని ఆకాంక్షించారు. సిఎం చంద్రబాబుకు ఎపి గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మాజీ సిఎం జగన్, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఎపి మంత్రులు, టిడిపి కార్యకర్తలు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు మంత్రి లోకేష్ హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. 'స్ఫూర్తిదాయక నాయకులైన మిమ్మల్ని 'నాన్న' అని పిలుచుకునే అదృష్టం తనకు దక్కింది' అని పేర్కొన్నారు. ప్రతి ఏడాది గడిచే కొద్దీ ప్రజాసేవ పట్ల బాబుకు ఉన్న అభిరుచి మరింత బలపడుతోందని, అనుభవం, వివేకం ఇప్పుడు ముందుండి నడిపించే నూతన శక్తితో సజావుగా మేళవిస్తున్నాయన్నారు. ప్రతిరోజూ చంద్రబాబు నుంచి నేర్చుకునే అవకాశం లభించినందుకు తాను అదృష్టవంతుడిని అని భావిస్తున్నానని, బాబు ఆలోచన స్పష్టత, దృఢత్వం, ప్రజల పట్ల అచంచలమైన నిబద్ధత తనకు మార్గదర్శకంగా నిలుస్తూనే ఉన్నాయని వివరించారు. చంద్రబాబు నిరంతరం మంచి ఆరోగ్యం, బలం కలిగి ఉండాలని, మరెన్నో సంవత్సరాలు స్ఫూర్తిదాయకమైన నాయకత్వం వహించాలని ఆకాంక్షిస్తున్నానని తెలిపారు.
చంద్రబాబుకు ఎన్టీఆర్ విషెస్.. సోషల్ మీడియాలో వైరల్..
చంద్రబాబుకు ఎన్టీఆర్ విషెస్.. సోషల్ మీడియాలో వైరల్.. ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ :
గ్రీన్ ఛానల్ వాహనాలకు 'ఈ-పాత్' #VijayawadaTraffic #EPathApp #GreenChannel #TrafficPolice #AITracking
Summer Effect : నిప్పులు కురిపిస్తున్న సూరీడు.. ఎన్ని రోజులంటే?
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఎండల తీవ్రత ఎక్కువగా ఉంది
పొద్దుపొడుపు వేళ... పక్షుల కిలకిల రావాలతో కాదు బాంబుల మోతతో నిద్రలేస్తున్న జనం ఏ క్షణం ఏ బాంబు పడుతుందో? ఏ శబ్దం చివరిదవుతుందో? ఏ అడుగు తుదిదవుతుందో? తెలియక ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని నిత్యం భయాందోళనతో బతుకీడుస్తున్నారు ఇల్లు, బడి, ప్రాంతమేదైనా భయం ఒక్కటే.. అదే యుద్ధం... ఎవరికోసం ఈ రణరంగం? ఈ యుద్ధం సాధించినదేమిటి? ఎందరో స్త్రీలకు కడుపుకోత శిథిలాల్లో తమవారిని వెతుక్కోవడమే కదా! నాటి కురుక్షేత్రం నుంచి నేటి ప్రపంచ యుద్ధాల దాకా మిగిలింది కన్నీళ్లు, విషాదం సాధించినది శూన్యమే కదా ఎందుకు చనిపోతుందో తెలియని పసికందు ఏ దేశానికి శత్రువు? ఏ యుద్ధానికి కారణం? యావత్ ప్రపంచాన్ని వణికించే ఈ యుద్ధం ఎవరిని ఉద్ధరించడానికి? రణ భూమి గుర్తులైన రక్తపుటేళ్లు, శవాల గుట్టలు ఇవి గెలుపు గుర్తులా? మానవత్వపు ఓటమి చిహ్నాలా? కదన రంగంలో గెలుపైనా, ఓటమైనా... సాధించేది, చివరకు మిగిలేది శిథిలాలే. - డాక్టర్ ఆవుల రేణుక
భార్యతో విభేదాలు.. ఎనిమిది మంది చిన్నారులను కాల్చిన తండ్రి
అమెరికాలోని లూసియానా రాష్ట్రంలో ఘోర ఘటన చోటుచేసుకుంది
అంతర్జాతీయ యానం ‘హైదరాబాద్ టు షికాగో’
తాజా కితాబ్: మనిషి ప్రాచీన కాలం నుండి సంచార జీవి. ఆ సంచార తత్వమే నాగరికత అభివృద్ధికి మూలమైంది. నేటి ఆధునిక యుగంలో ఉద్యోగ రీత్యా పిల్లలు విదేశాల్లో స్థిరప డుతుంటే, వారిని చూడటానికి వెళ్లే తల్లిదండ్రుల అనుభవాలు మరెందరికో స్ఫూర్తినిస్తున్నాయి. అటువంటి అనుభవాల మేళవింపే శాంతిశ్రీ బెనర్జీ గారి ఈ యాత్రా సంపుటి. ‘మానవ సారం అంతా సామా జిక సంబంధాల సమా హారమే‘ అన్న మార్క్ మాటలను నిజం చేస్తూ, రచయిత్రి తన ప్రయా ణంలో తారసపడ్డ ప్రతి ఒక్కరినీ ఆ త్మీయంగా పలకరించారు. క్యాబ్ డ్రైవర్ల కుటుంబ విశేషాల నుండి, మ్యూజియంలలో పరిచయమైన స్నేహశీలుర వరకు అం దరినీ ఈ పుస్తకంలో భాగం చేశారు. ఇది కేవలం భౌగోళిక ప్ర యాణం మాత్రమే కాదు, హృదయాల ప్రయాణం కూడా. కొత్తగా విదేశాలకు వెళ్లాలనుకునే వారికి ఈ పుస్తకం ఒక ఉత్తమ గైడ్గా ఉపయోగపడుతుంది. ప్రవేశ రుసుములు, హోటల్ బిల్లుల వంటి ఆర్థిక వివరాలు కూడా ఇవ్వడం వల్ల, పర్యాటకులు తమ ప్రణాళిక ను సులభంగా సిద్ధం చేసుకోవచ్చు. త్వరలో బాలా పుస్తక ప్రచురణలు నుండి ఈ పుస్తకం రాబోతోంది. ఈ పుస్తకం కేవలం ప్రదేశాల వివరణకే పరిమితం కాలేదు. మహిళా దృక్పథంతో కూడా రాశారు. ఈ కథనాల్లో మరో ఆసక్తికర అంశం రుచులు. బెర్లిన్లో పాకిస్తానీ, థాయ్ వంటకాలు, ప్రాగ్ లో నేపాలీ రుచులు, న్యూయార్క్లో కొరియన్, మెక్సికన్ వంటకాల గురించి ఆమె వర్ణించిన తీరు పాఠకుల నో రూరిస్తుంది. ఏ రెస్టారెంట్ ఏ వీధిలో ఉంది? అక్కడ ఏ పదార్థం బాగుంటుంది? అనే సూక్ష్మ వివరాలు కూడా ఇందులో పొందుపరిచారు. విదేశీ యాత్ర చేయాలనుకునే వారు చదువాల్సిన పుస్తకం. పుస్తకం పేరు : హైదరాబాద్ టు షికాగో (యాత్రా కథనాలు) రచయిత్రి : శాంతిశ్రీ బెనర్జీ,ప్రచురణ : బాలా పుస్తక ప్రచురణలు
Analysis: Are our Producers not Ready to Save Theatres?
The digital deals have turned out to be the major source of recovery for the producers. But the digital platforms have slashed down the deals and they are imposing new rules and restrictions which is leaving the producers in stress. Several industry bigwigs and analysts have suggested a eight-week OTT window for South films which […] The post Analysis: Are our Producers not Ready to Save Theatres? appeared first on Telugu360 .
సనాతన ధర్మాన్ని కాపాడడం కోసం..
సనాతన ధర్మాన్ని కాపాడడం కోసం.. చౌటుప్పల్, ఆంధ్రప్రభ : దేశ రక్షణ, సనాతన
అధర్మం అడుగుపెట్టిన అగాధ లోతుల్లో మౌనం మృత్యువుకు సాక్ష్యమై నిలిచింది నిశ్శబ్దం బానిసత్వానికి లక్ష్యమై మారింది గుండె గూటిలో నిద్రాణమైన నిప్పుకణికలా గళమెత్తుదాం.. గమ్యం వైపు దూసుకుపోదాం తమస్సు రాజ్యమేలుతున్న ఈ దుర్వేళలో నయనాల్లో వెలిగే నవకాంతి రేఖలా అణచివేత సంకెళ్లను తెంచే వజ్రాయుధంలా గళమెత్తుదాం.. చైతన్యపు జలపాతమవుదాం స్తబ్దతలో నిశ్శబ్దం నీరసించిపోతుంటే సత్యపు శరమై, ధర్మపు బావుటావై నవసమాజ నిర్మాణ శంఖారావమై గళమెత్తుదాం, కేతనం ఎగురవేద్దాం కళ్ళలో కసి, గుండెల్లో సెగ మౌనం వీడి గళమెత్తితే, అది ప్రళయ గర్జన! అన్యాయపు కోటలు బద్దలుకావాలి అణచివేత సంకెళ్లు తెంచుకోవాలి నివురుగప్పిన నిప్పువు నీవని చాటు ప్రశ్నించే గొంతుకై లోకాన్ని ఏలు నీ గొంతుక ఒక అక్షయ అస్త్రం నీ వాక్కు ఒక అజేయ యుద్ధం అది ప్రభాత భానుడి తొలి సంతకం గళమెత్తుదాం... గళమెత్తుదాం... ఈ అంధకారాన్ని చీల్చి... వెలుగులు నింపుదాం! - రాము కోలా దెందుకూరు
పాశికంటి సంపత్ కు ఆత్మీయ సత్కారం
పాశికంటి సంపత్ కు ఆత్మీయ సత్కారం ఆలేరు, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి
నేడు సింగపూర్ కు మంత్రి నారాయణ బృందం
ఈరోజు మంత్రి నారాయణ సింగపూర్ పర్యటనకు వెళ్లనున్నారు
విజయవాడలో సీఎం పుట్టిన రోజు వేడుకలు..
విజయవాడలో సీఎం పుట్టిన రోజు వేడుకలు.. విజయవాడ, ఆంధ్రప్రభ : ముఖ్యమంత్రి ఎన్
గచ్చిబౌలిలో అగ్ని ప్రమాదం.. ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : గచ్చిబౌలి పోలీస్ స్టేషన్
హిప్ కంపెనీ బేబీ ఫుడ్ అమ్మకాలు నిలిపివేత
హిప్ కంపెనీ బేబీ ఫుడ్ అమ్మకాలు నిలిపివేసింది
ఆ విధంగా సిక్స్ లు కొట్టాలంటే ధైర్యం కావాలి: శ్రేయస్ అయ్యర్
హైదరాబాద్: ఐపిఎల్ సీజన్లో పంజాబ్ కింగ్స్ పంజా విసురుతోంది. ఆరు మ్యాచ్లలో ఐదు గెలిచి ఒక మ్యాచ్ రద్దైన విషయం తెలిసిందే. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంది. లక్నోతో జరిగిన మ్యాచ్లో పంజాబ్ ఘన విజయం సాధించింది. లక్నోపై 54 పరుగుల తేడాతో విజయదుదుంభి మోగించింది. రెండో వికెట్పై ప్రియాన్షు ఆర్యా-కూపర్ కనోలీ 182 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. ఈ మ్యాచ్లో ఆర్యా, కనోలీ బౌండరీల వర్షం కురిపించాడు. ఆర్యా 37 బంతుల్లో తొమ్మిది సిక్స్లు, నాలుగు ఫోర్లతో 93 పరుగులు చేశాడు. కనోలీ కూడా 46 బంతుల్లో ఏడు సిక్స్లు, ఎనిమిది ఫోర్లతో 87 పరుగులు చేసి విజయంలో కీలక పాత్ర పోషించారు. ఆర్యా మ్యాన్ఆఫ్ ది మ్యాచ్ దక్కింది. ఈ సందర్భంగా ప్రియాన్షుపై శ్రేయస్ అయ్యర్ ప్రశంసల వర్షం కురిపించాడు. మిడిల్ ఓవర్లో ఆ ఇద్దరు భాగస్వామ్యం అద్భుతంగా ఉందన్నారు. బ్యాక్ పుట్ మీద ఫాస్ బౌలర్లు వేసిన బంతులను సిక్స్లు కొట్టిన తీరు మ్యాచ్కే హైలెట్గా నిలిచాయని ప్రశంసించారు. ఐపిఎల్లో ఎవరు ఎక్కువగా సిక్స్లు కొడుతారో వారికే తన బ్యాట్ను బహుమతిగా ఇస్తానని చెప్పానని గుర్తు చేశాడు. ఎలా పడితే అలా కొడితే ఔటయ్యే ప్రమాదం ఎక్కువగా ఉండడంతో షాట్లు ఎంపిక బాగుందని చెప్పాడు. మా కుర్రాళ్లు ఆడిన తీరు చాలా బాగుందని కితాబిచ్చాడు. ఆటగాళ్లకు స్వేచ్చనిస్తే ఫలితం ఇలాగే వస్తుందని తెలియజేశాడు. కోచ్ రికీ పాంటింగ్ కుర్రాళ్లలో స్ఫూర్తి నింపడంతో సలహాలు సూచనలు బాగా పని చేస్తున్నాయని శ్రేయస్ అయ్యర్ పేర్కొన్నారు. బ్యాటింగ్ అనుకూలమైన పిచ్పైనా అద్భుతంగా బౌలర్లు బౌలింగ్ చేశారన్నారు. మిడిల్ ఓవర్లలో బౌలింగ్ ఎలా చేయాలో మా బౌలర్లకు బాగా తెలుసునని, వారికి ఏమీ ప్రత్యేకంగా చెప్పనవసరం లేదన్నారు.
ఆశా కే కయీ సామాన్ హమారే పాస్ పడేహై
ఆ గానం వెనుక గాధలెన్నో.. ఆశా భోస్లే మరణంతో హిందీ సినీ ప్రపంచంలో అలనాటి బంగారు శకం ముగిసింది. ఆమె వదిలి పెట్టి వెళ్లిన వేల పాటలు దేశంలో ఎక్క డో ఓ మూల ఎప్పటికీ అలా వినిపిస్తూనే ఉంటాయి. తన ఎనభై ఏళ్ళ కేరీర్ లో 20 భాషలలో 12,000లకి పైగా పాటలు పాడిన ఆశా భోస్లే జీవితం అంతా వివాదాల మయమే, మర్రి చెట్టు నీడన ఏ వృక్షం పెదగదన్నట్లు అక్క ఛాయలో తాను ఎదగలేనని అర్ధం చేసుకుని, తన అస్థిత్వం కోసం ఆమె నిరంతరం కృషిచేయాల్సి వచ్చింది. వివాదాస్పదమయిన వ్యక్తిగత జీవితం, రెండు వివాహాలు, ఇద్దరు భర్తలను కోల్పోవడం, ముదిమి వయసులో ఇద్దరు పిల్లలను కోల్పోవడం, అక్క లతా మంగేష్కర్ తో పెరిగిన దూరం, వ్యక్తిగత వివాదాలు, బెడిసిన మానవ సంబంధాలు, ఇవన్నీ ఆమె పాడే శక్తిని ద్విగుణీకృతం చేసాయి తప్ప, ఆమె ఎక్కడా డీలా పడలేదు. 92 ఏళ్ల ఆమె జీవితాన్ని పరిశీలిస్తే సంగీతాన్నీ జీవితంలో ప్రధమ స్థానంలో పెట్టి మిగతావన్నీ వెనక్కు నెట్టివేసిన ఆమె ఉక్కు సంకల్పం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఆశాకు సినీ అవకాశాలు అంత సులువుగా రాలేదు. తానే అవకాశాలను అందిపుచ్చుకుంటూ ముందుకు వెళ్లింది. హిమాలయ శిఖరంలా ఎదిగిన అక్కతో పోటిపడాల్సి వచ్చినప్పుడు ఒక నిశిత పరిశీలనతో అక్కను గమనిస్తూ తన కెరీర్కు బాట వేసుకుంది. లత పాడని, పాడడానికి ఇష్టపడని పాటలనే స్వీకరించి, వాటి ద్వారానే తానేంటో నిరూపించుకుంది. లత ఏ గ్రేడ్ సినిమాలలో పాడుతుంటే, ఆశ బీ గ్రేడ్ సినిమాలను ఎంచుకుని ఆ పాటలకే క్లాస్ను ఆపాదింంది. అక్క విభేదించిన సంగీత దర్శకులు, గేయ రచయితల పాటలను ఏరి కోరి పాడింది. అంతరించిపోతున్న గీతా దత్, శంషాద్ బేగంల కెరియర్లను తనకు అవకాశాలుగా మార్చుకుంది. కఠినమైన సినీ రంగంలో తన ఉనికి చాటడానికి ఆమె ఎన్నుకున్న మార్గాల పట్ల ఎంతమందికి అభ్యంతరాలు ఉన్నా, తన ప్రతిభను ప్రతి పాటతో సాన పెట్టుకుంటూ అద్భుతమైన గీతాలను ప్రజలకు అందించింది ఆశా. ఎనిమిది దశాబ్దాల ఆశా బోస్లే కెరీర్ లో రెండు జాతీయ అవార్డులు, నాలుగు BFJA అవార్డులు, పద్దెనిమిది మహారాష్ట్ర రాష్ట్ర అవార్డులు, ఒక జీవిత సాఫల్య పురస్కారంతో సహా తొమ్మిది ఫిల్మ్ఫేర్ అవార్డులు ఉన్నాయి. ఉత్తమ మహిళా నేపథ్య గాయనిగా రికార్డు స్థాయిలో ఏడు ఫిల్మ్ఫేర్ అవార్డులతో సహా అనేక పురస్కారాలు ఆమె సొంతమయ్యాయి.రెండు గ్రామీ నామినేషన్లు కూడా ఈమెను వరించాయి. 2000వ సంవత్సరంలో, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు, 2008లో, పద్మవిభూషణ్ సత్కారాలను అందుకున్న ఆశా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్ రికారడ్స్ 2011లో సంగీత చరిత్రలో అత్యధికంగా రికార్డ్ చేయబడిన కళాకారిణిగా శాశ్వత కీర్తిని సంపాదించుకుంది. ఆ రోజుల్లో మధుబాల లాంటి నటిమణులు లతే తమకు పాడాలి అనే కండిషన్తో సినిమాలుఒప్పుకునేవారు. ఆ సమయంలోనే “ఆయి యే మెహర్బాన్”, “అచ్ఛాజీ హరి చలో మాన్ జావోన్ లోమాన్జావోనా”, “ రాత్ సర్ద్ సర్ద్ హై” లాంటి పాటలు పాడి మధుబాల చిలిపితనాన్ని గాత్రంలో పలికించగల దిట్ట తానే అని నిరూపించుకుంది ఆశా. కామెడీ ట్రాక్లకు ఆమె పరిమితం అయిపోయిందనుకున్నంతలోనే “అబ్ కే బరస్ భేజ్ భైయా కో బాబుల్” అంటూ బందినీలోని పాటతో ఆశ్చర్యపరిచింది. “చోడ్ దో ఆంచల్ జమానా క్యా కహేగా” లాంటి పాటలతో తన ప్రత్యేకమైన స్టైల్ను చాటుకుంది. సాహిర్ లుథియాన్వీతో లతకున్న వైరం ఆశాకు ఎంతో ఉపయోగపడింది. అప్పటిదాకా సినిమాలో ఒకటో రెండో పాటలు పాడుతూ కెరియర్లో సాగితున్న ఆశ నయాదౌర్ సినిమాలో అన్నీ పాటలు పాడి ప్రముఖ గాయనిగా ముద్ర వేయించుకుంది. ఆ తర్వాత బి.ఆర్. చోపా సినిమాలన్నిటిలో ఆశా ఉండాల్సిందే. ఆమె పాడిన పాటలన్నీ సూపర్డూపర్ హిట్లుగా నిలిచాయి. సినిమాలలో ట్రెండ్ మారుతున్న కొద్దీ తన గాత్రాన్ని దానికి అనుకూలంగా మార్చుకుంటూ హెలెన్ నటుల కేబరే ట్రాక్లకు, ఆశా పారేఖ్ పాత్రలకు గొంతుకగా మారి ఆశా అందించిన పాటలకు కొదవేలేదు. “తీసరీ మంజిల్” సినిమాలో హీరోయిన్ ఆశాపారేఖ్కు,వాంప్ పాత్రలో ఫైన్కు తానే పాడి తన గాన వైవిధ్యాన్ని చాటుకుంది. షమ్మీకపూర్ కెరీర్లో రఫీ ముఖ్యుడయితే, ఆశా పారేఖ్ మ్యూజికల్ హిట్లుగా వెనుక ఉన్నది. ఆశాభోస్లేనే. హెలెన్కు సుమారు 270 పాటలు పాడింది ఆశా. “పియ తూ అబ్తో “ఓ హసీనా జుల్ఫో వాలీ”, “ఏ మేరా దిల్”’ లాంటి పాటలను, అందులో ఆశా విరుపులను ఎవరు మర్చిపోగలరు. బర్సాత్కి రాత్లో “నాతో కార్వాన్ కీ హై”, “చౌదవీ కా చాంద్” సినిమాలో “షర్మా కె అగర్ పర్దానషీన్” లాంటి ఖవ్వాలీలకు ఆశా మొదటి ఎన్నిక కాదు. ఆ పాటలతో ఉర్దూ భాషీయులను సైతం మెప్పించి ఉమ్రావ్ జాన్లో జగహ్ హై దోస్తో”, “దిల్ చీజ్ క్యా హై” గజల్స్ను ఆశానే పాడాలేమో అన్నంతగా జనానికి చేరువయింది ఆశా. ఓ.పి నయ్యర్ ఆశా కోసం తనను పరిశ్రమకు పరిచయం చేసిన గీతాదత్నే పెట్టేశారు. లత అంటే ప్రాణంపెటే ్ట ఎస్. డి.బర్మన్ వైవిధ్యంతో కూడుకున్న కొన్ని పాటలకు ఆశాను ఎన్నుకోక తప్పలేదు. “హే నిగానే మస్తానా” పాటలో ఆశకు హమ్మింగ్ పదాలు లేవు. ఆ పాటను కిశోర్కుమార్తో ఆశ మెప్పించిన విధానం మర్చిపోలేం. తన గాత్రానికి భాష అక్కర్లేదని కవితకు అందని భావాలను తాను అలవోకగా పండించగలనని ఈ పాటతో నిరూపించుకుంది ఆశ. నటి సాధన కెరీర్తో ముడివేసుకుని ఉంటే, “అభీ నా జావో “యె పర్దా హటావో”, “బహుత్ ఘక్రియా”, లాంటి పాటలతో ఆశ ఆమె కరీర్కి ఊతం అయ్యారు. లతను తప్ప మరెవ్వరినీ ఇష్టపడని మదన్ మోహన్ కూడా ‘మెరా సాయా’ సినిమాకు అన్ని పాటలు లతతో పాడించినా ‘ఝుంకా గిరారే పాటకు ఆశానే ఎన్నుకున్నారంటే, అంతటి పోటీ, అంతటి ప్రతికూలత నడుమ కూడా ఆశా మార్కు కనిపించి తీరుతుంది. “యె రాతే యె మౌసం నదీ కా కినారా”, “చురాలియా హై”, “జానెజా ఢూంఢతా ఫిర్ రహో”, “ఎక్ మై ఔర్ ఏక్ తూ” “ఓ సాథి చల్”, “దం మారో దం”, “తన్హా తన్హా యహా పే పాటల దాకా ఆశా ప్రస్థానాన్ని గమనిస్తే అన్ని దశాబ్దాల హిందీ పాట పరిణామంలో ఒదిగిపోగలిగిన ఓ ప్రతిభాశాలి కనిపిస్తుంది. దుబాయ్లో హోటళ్లను తనపేరుతో తెరచిన మొట్టమొదటి బాలీవుడ్ దిగ్గజం కూడా ఆశానే. ఆశాను ప్రేమించే వాళ్లెంతమంది ఉన్నారో ఆమె వ్యక్తిగత జీవితాన్ని ఓ.పి.నయ్యర్, ఆర్. డీ బర్మన్తో ఏర్పరుచుకున్న బంధాలను వ్యతిరేకించే అంతే ఉన్నారు. మహమ్మద్ రఫీ తన ముందు ఆవరేజ్ గాయకుడిని ప్రకటించిన ఆశాలోని అతి ఆత్మావిశ్వాసాన్ని నిరసించిన వాళ్ళూ ఉన్నారు. ఆమె అందించిన అపురూపమైన పాటలను ఆస్వాదించకుండా ఉండడం వీరికీ అసాధ్యం. “మేరా కుచ్ సామాన్ పాస్ హై”... ఓ రాత్ బుఝాదో మేరా వో సామాన్ లౌటాదో” అని తనను విమర్శించే వారిని ఆమె ఎప్పటికీ తనపాటతో సవాలు చేస్తూనే ఉంటుంది. ఆమెను విమర్శించినా, ద్వేషించినా మనజీవితంలో భాగం అయిపోయిన ఆశా, పాట ఉన్నంతవరకు జీవించే ఉంటుంది. - పి.జ్యోతి
Ys Jagan : రేపటి నుంచి మూడు రోజుల పాటు పులివెందులోనే
రేపటి నుంచి మూడు రోజుల పాటు వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ పులివెందులలో పర్యటించనున్నారు.
మాజీ మంత్రి రోజా కుమార్తెకు అరుదైన పురస్కారం
మాజీ మంత్రి రోజా కుమార్తెకు అరుదైన పురస్కారం ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ :
Gold Price Today : భారీ షాకిచ్చిన బంగారం ధరలు.. వెండి కూడా అంతే
ఈరోజు దేశంలో బంగారం ధరలు భారీగా పెరిగాయి. వెండి ధరల్లో కూడా భారీ పెరుగుదల కనిపించింది.
ఎయిర్పోర్ట్ కోసం భూసేకరణ వేగవంతం
ఎయిర్పోర్ట్ కోసం భూసేకరణ వేగవంతం ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : నెల్లూరు జిల్లాలోని
Tirumala : తిరుమలకు సోమవారం భక్తుల తాకిడి ఎలా ఉందంటే?
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది
మామిడి సీజన్కు యుద్ధం షాక్.. ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : పశ్చిమ ఆసియాలో

38 C