ఖానాపూర్ ఫిబ్రవరి 5 ఆంధ్రప్రభ నిర్మల్ జిల్లా ఖానాపూర్ మున్సిపల్ ఎన్నికలలో భాగంగా
TTD EO |తిరుమలకు చేరుకున్న ముద్దాడ రవిచంద్ర
TTD EO | తిరుమలకు చేరుకున్న ముద్దాడ రవిచంద్ర TTD EO |
delhi l ఉపాధ్యాయుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి..
delhi l ఉపాధ్యాయుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి.. కరీమాబాద్, ఆంధ్రప్రభ; ఆల్ ఇండియా
Is Prabhas repeating the Same Mistakes?
Pan-Indian Star Prabhas has several films lined up and he is working on multiple films. From the past few years, Prabhas kept announcing several movies and he kept juggling between them. None of them were completed on time and the delays added a huge financial stress for the producers. Raja Saab, the recent film of […] The post Is Prabhas repeating the Same Mistakes? appeared first on Telugu360 .
సోషల్ మీడియా క్రేజ్ కోసం ప్రాణాలను పణంగా పెట్టడం ఈ రోజుల్లో ఒక తీవ్రమైన సమస్యగా మారుతోంది. కడప జిల్లాలో రీల్స్ చేస్తూ ఒక యువకుడు ప్రమాదవశాత్తు మృతి చెందాడు. సాధారణంగా ఇలాంటి ఘటనలు రైలు పట్టాల దగ్గర, ఎత్తైన భవనాల పైన లేదా ప్రమాదకరమైన నీటి కుంటల వద్ద స్టంట్లు చేసేటప్పుడు జరుగుతుంటాయి. ఈ ఘటనలో కూడా కేవలం కొన్ని లైకులు, వ్యూస్ కోసం చేసిన ప్రయత్నం ప్రాణాల మీదకు తెచ్చింది. వివరాలలోకి వెళితే.. కడపకు చెందిన ముబారక్ బట్టల దుకాణంలో పనిచేస్తున్నాడు. నిన్న రాత్రి ముబారక్ తన స్నేహితుడితో కలిసి బైక్ పై రీల్స్ చేస్తూ మూడు కిలోమీటర్ల మేరకు బైక్ ను లేపుతూ విన్యాసాలు చేశారు. ఈ క్రమంలో బైక్ అదుపు తప్పి ఇద్దరూ కింద పడ్డారు. ఈ ప్రమాదంలో ముబారక్ ఘటనాస్థలిలోనే మృతి చెందగా, తన స్నేహితునికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల సమాచారం మేరకు ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు గాయపడిన యువకుడిని చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
7వ వార్డు అభివృద్ధి కోసం బిఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించండి
బిఆర్ఎస్ నాయకులు చిట్యాల జుబేర్ పాషా మక్తల్ , ఫిబ్రవరి 5 (ఆంధ్రప్రభ)
Sree Vishnu’s MRITHYUNJAY hitting big screens on Feb 27th
Sree Vishnu, known for choosing a diverse range of scripts is currently working on an investigative thriller “Mrithyunjay” directed by Hussain Sha Kiran, is produced by Sandeep Gunnam and Vinay Chilakapati under the banners of Lightbox Media and Picture Perfect Entertainment. Ramya Gunnam presenting the film. The title teaser released earlier received an overwhelmingly positive […] The post Sree Vishnu’s MRITHYUNJAY hitting big screens on Feb 27th appeared first on Telugu360 .
ఇద్దరూ ఇద్దరే.. రాహుల్, బిట్టూపై శిరోమణి ధ్వజం
చండీగఢ్ : ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, కేంద్ర మంత్రి రవ్నీత్ సింగ్ బిట్టూపై శిరోమణి అకాలీదళ్ (ఎస్ఎడి) తీవ్ర స్థాయిలో మండిపడింది. వీరి ప్రకటనలు, వీరి వైఖరి వీరి చవకబారు ధోరణిని తెలియచేస్తున్నాయని ఎస్ఎడి అధ్యక్షులు సుఖ్బీర్ సింగ్ బాదల్ గురువారం విమర్శించారు. ఈ రాజకీయ నాయకుల పరిపకత్వ ఈ విధంగా ఉందని ఆయన వ్యాఖ్యానించారు. పార్లమెంట్ ప్రధాన ద్వారం వద్ద బుధవారం రాహుల్ గాంధీ అందరి ముందే కేంద్ర మంత్రి బిట్టూను ద్రోహి అని తిట్టారు. దీనికి ప్రతిగా బిట్టూ రాజీవ్ గాంధీని దేశ్ కీ దుష్మన్ అని దూషించారు. స్పీకర్ ఓం బిర్లా కలుగచేసుకోవాలని, రాహుల్ గాంధీ మొత్తం సిక్కు వర్గాన్ని అవమానించారని, వెంటనే చర్య తీసుకోవాలని బిజెపి డిమాండ్ చేసింది. ఇద్దరి వ్యవహార శైలిపై ఎస్ఎడి నేత స్పందిస్తూ ఇద్దరూ ఒకరిని ఒకరు తిట్టుకున్న మాటలలో నూటికి నూరుశాతం నిజం ఉందన్నారు. రాహుల్ , బిట్టూ మధ్య జరిగింది చూస్తూ ఉంటే దేశంలో రాజకీయం ఏ మేరకు దిగజారిందనేది తెలియవస్తోందని శిరోమణి అకాలీదళ్ నేత దల్జీత్ సింగ్ చీమా స్పందించారు. కేంద్ర మంత్రి బిట్టూకు కాంగ్రెస్కు మధ్య పాత అనుబంధం ఉంది. పంజాబ్ మాజీ మంత్రి సిక్కుల ప్రముఖ నేత బియాంత్ సింగ్ మునిమనవడు అయిన బిట్టూ ముందు కాంగ్రెస్లోనే ఉన్నాడు. అయితే 2024 లోక్సభ ఎన్నికలకు ముందు పార్టీ మారి బిజెపిలో చేరాడు. రాజ్యసభ సభ్యులైన బిట్టూకు కేంద్రంలో మంత్రి పదవి లభించింది.
ration shop l నర్సింగాపురం గ్రామస్తులు రేషన్ బియ్యం కోసం ధర్నా
ration shop l నర్సింగాపురం గ్రామస్తులు రేషన్ బియ్యం కోసం ధర్నా నర్సంపేట,ఆంధ్రప్రభ;
రేవంత్ రెడ్డి ఒక జాతిని టార్గెట్ చేయటం సరికాదు: కల్వకుంట్ల కవిత
రేవంత్ రెడ్డి అన్ని మర్యాదలను అతిక్రమించి మాట్లాడారని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మండిపడ్డారు. వెలమజాతిని టార్గెట్ చేస్తూ నోటికి వచ్చినట్లు మాట్లాడారని తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. సిఎంగా ప్రమాణం చేసినప్పుడు ఏ బేధ భావం లేకుండా అందరినీ గౌరవిస్తానని ప్రమాణం చేశారని, రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ప్రజలకు మాటిచ్చారని చెప్పారు. కానీ, అవన్నీ మరిచి పోయి ఒక జాతిని టార్గెట్ చేయటం సరికాదని హితవు పలికారు. రాజకీయంగా ఎదుర్కొనే దమ్ములేకనే ఇలా ఒక జాతిపై విషం చిమ్ముతున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గురువారం ఆమె మీడియాతో మాట్లాడుతూ, సిఎం ఇలాంటి వైఖరిని మార్చుకోవాల్సి ఉందని వ్యాఖ్యానించారు. జగిత్యాల ఎంఎల్ఎ సంజయ్ బిఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి చేరారని, ముఖ్యమంత్రి ఆధ్వర్యంలోనే ఆయన కాంగ్రెస్లో చేరిన విషయం ప్రజలందరికీ తెలుసు అని పేర్కొన్నారు. గాంధీ భవన్లో ఆయన కాంగ్రెస్ పార్టీ మీటింగ్లకు హాజరవుతున్నారని, జగిత్యాలలో మున్సిపల్ అభ్యర్థులకు 30 మందికి కాంగ్రెస్ బి.ఫాంలు కూడా ఇచ్చారని, అలాంటి వ్యక్తికి స్పీకర్ క్లీన్ చిట్ ఇవ్వటం సరికాదని వ్యాఖ్యానించారు. సంజయ్కి నీతి, నిజాయితీ ఉంటే ఎంఎల్ఎ పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. రాజ్యాంగ పరంగా ఉన్న హక్కులను ఒక్కొక్కటిగా తుంగలో తొక్కటం...భవిష్యత్ తరాలకు మంచిది కాదని అన్నారు. వెంటనే స్పీకర్ తమ నిర్ణయాన్ని మార్చుకోవాలని కవిత డిమాండ్ చేశారు.
పార్టీల ఉచితాలపై విచారణకు సుప్రీంకోర్టు అంగీకారం..
న్యూఢిల్లీ: రాజకీయ పార్టీల ఎన్నికల ఉచిత హామీలపై ప్రజా వ్యాజ్యం (పిల్) పై మార్చిలో విచారణ నిర్వహిస్తామని అత్యున్నత న్యాయస్థానం గురువారం తెలిపింది. సరైన తేదీతో విచారణను లిస్ట్లో చేరుస్తారు. ఎన్నికల సమయంలో ఉచితానుచితాలు మర్చి, విపరీత స్థాయిలో ఉచిత హామీలకు దిగుతున్నారు. ఇటువంటి రాజకీయ పార్టీల ఎన్నికల గుర్తులను స్తంభించాలి. లేదా వాటి గుర్తింపును రద్దు చేయాలని ప్రముఖ న్యాయవాది అశ్విని ఉపాధ్యాయ్ పిటిషన్ దాఖలు చేశారు. తమ పిల్పై 2022 లోనే ఎన్నికల సంఘానికి, కేంద్రానికి నోటీసులు వెలువరించారని లాయరు వెల్లడించారు. ఈ పిల్ విషయం ఇప్పుడు ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్, న్యాయమూర్తి జాయ్మాలా బాగ్జీ ధర్మాసనం ముందుకు వచ్చింది. వెంటనే తన పిల్పై విచారణ జరిపించాలని పిటిషనర్ పెట్టుకున్న దరఖాస్తునకు ధర్మాసనం అంగీకారం తెలిపింది. మార్చిలో లిస్ట్లో చేరుస్తారని వెల్లడించారు. ఈ రోజుల్లో పార్టీలు తమ గెలుపు కోసం చంద్రుడు సూర్యుడు వదిలిపెట్టి అన్ని ఇచ్చేస్తామని హామీలకు దిగుతున్నారని, ఇది అవినీతికర పద్దతులకు దారితీస్తోందని తెలిపారు. దీనితో ఏకీభవించిన ప్రధాన న్యాయమూర్తి ఇది కీలకమైన విషయం అని, తమకు దీనిపై ఈ నెలాఖరులో మరోసారి గుర్తు చేయాలని, వచ్చే నెలలో విచారణ ఉండేలా చేస్తామని సిజెఐ తెలిపారు. హామీల ఆర్థిక విలువలు మితిమీరుతున్నాయి. వీటి విలువ చివరికి బడ్జెట్ స్థాయిని మించిపోతున్నాయని సిజెఐ వ్యాఖ్యానించారు. ఈ ఏడాది పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి. ఈ దశలో ఉచితాలపై జరిగే విచారణ అత్యంత కీలకం కానుంది.
గ్రూప్ 1పై తెలంగాణ హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం: సిఎం రేవంత్రెడ్డి
గ్రూప్-1 నియామక ప్రక్రియకు సంబంధించి తెలంగాణ హైకోర్టు వెలువరించిన తీర్పుతో నిరుద్యోగుల కలసాకారం అయ్యిందని, ఇది గొప్ప విజయమని ఆయన అభివర్ణించారు. తెలంగాణ హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని సిఎం రేవంత్రెడ్డి తెలిపారు. గ్రూప్-1 నియామక ప్రక్రియను అడ్డుకోవడానికి కొన్ని శక్తులు మొదటి నుంచి అనేక కుట్రలు పన్నాయని ఆయన విమర్శించారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా, ఎన్ని కోర్టు కేసులు వేసినా చివరకు న్యాయ పోరాటంలో నిరుద్యోగుల పక్షాన నిలిచిన ప్రభుత్వం విజయం సాధించామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ప్రభుత్వ చిత్తశుద్ధిని హైకోర్టు తీర్పు మరోసారి నిరూపించిందని ఆయన పేర్కొన్నారు. ఇక గ్రూప్-1కు ఎంపికైన 563 మంది అభ్యర్థులకు సిఎం ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. వారి కష్టానికి తగిన ప్రతిఫలం లభించిందని, భవిష్యత్లో రాష్ట్ర అభివృద్ధిలో వారు కీలక భాగస్వాములు కావాలని సిఎం రేవంత్రెడ్డి ఆకాంక్షించారు.
11వ వార్డు అభివృద్ధి కోసం బిఆర్ఎస్ అభ్యర్థి అస్గర్ అలీని గెలిపించండి
11వ వార్డు అభివృద్ధి కోసం బిఆర్ఎస్ అభ్యర్థి అస్గర్ అలీని గెలిపించండి మక్తల్
గ్రూప్ 1 పరీక్షల అభ్యర్థులకు భారీ ఊరట
గ్రూప్ 1 పరీక్షలపై గత కొంత కాలంగా కొనసాగుతున్న ఉత్కంఠతకు హైకోర్టు ఎట్టకేలకు తెరదించింది. ఎంపికయిన అభ్యర్థులకు ఊరట కలిగించేలా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం కీలక తీర్పు వెలువరించింది. గతంలో సింగిల్ బెంచ్ పరీక్షలపై ఇచ్చిన స్టే ను కొట్టివేస్తూ గురువారం తుది తీర్పు వెలువరించింది. గ్రూప్ 1 పరీక్షలపై దాఖలయిన పిటిషన్లను తుది తీర్పును ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్, జస్టిస్ మొహియుద్దీన్లతో కూడిన డివిజన్ బెంచ్ ధర్మాసనం వెల్లడించింది. విచారణ సందర్భంగా పిటిషనర్ల వాదలను విన్న ధర్మానం కీలక వ్యాఖ్యలు చేసింది. గ్రూప్ 1 పరీక్షల్లో ఎలాంటి అవకతవకలు జరగలేదని స్పష్టం చేసింది. పరీక్షలు పారదర్శకంగానే జరిగాయని, అవకతవకలు జరిగినట్లు ఎలాంటి ఆధారాలు లేవని తేల్చిచెప్పింది. గ్రూప్ 1 పరీక్షల ఫలితాల అనంతరం పరీక్షల మూల్యాంకనాల్లో అవకతవకలు జరిగాయని పలువురు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. దీన్ని విచారించిన సింగిల్ బెంచ్ ధర్మాసనం మెరిట్ జాబితా రద్దు, పునఃమూల్యాంకనం, కుదరకపోతే మళ్లీ పరీక్షలు నిర్వహించాలని తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. దీన్ని సవాల్ చేస్తూ పలువురు గ్రూప్ 1కు ఎంపికయిన అభ్యర్థులతో పాటు టిజిపిఎస్సి హై కోర్టు డివిజన్ బెంచ్లో అప్పీల్ పిటిషన్ దాఖలు చేసింది. దీన్ని విచారించిన ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం సింగిల్ బెంచ్ తీర్పుపై స్టే విధించింది. నియామకాలు తుది తీర్పునకు లోబడే ఉండాలని స్పష్టం చేసింది. దీంతో వేగం పెంచిన ప్రభుత్వం గ్రూప్1కు ఎంపికయిన 563 మంది అభ్యర్థులకు నియామక పత్రాలు అందచేసింది. అప్పీల్ పిటిషన్ల విచారణలో ఇరు పక్షాల వాదనలు విన్న ధర్మాసనం గత నెల 22న తీర్పు వెలువరించాల్సి ఉన్నా, సిద్దం కాకపోవడంతో తుది తీర్పును వాయిదా వేశారు. తాజాగా సింగిల్ బెంచ్ తీర్పును కొట్టేస్తూ హైకోర్టు డివిజన్ బెంచ్ తుది తీర్పు వెల్లడించడంతో 563 మంది గ్రూప్ 1 నియామక పత్రాలు పొందిన అభ్యర్థులకు భారీ ఊరట కలిగింది.
నెహ్రూను విమర్శించడమంటే ఆకాశంపై ఉమ్మేయడమే!
ప్రొఫెసర్ దేవరాజు మహారాజు జవహర్లాల్ నెహ్రూ దేశ రాజకీయాలకూ, భారతీయ సమాజానికీ ఎప్పటికప్ప్పుడు దిశా నిర్దేశం చేసేవారు, గొప్ప స్ఫూర్తినందిస్తుండేవారు. సర్ వాల్టర్ క్రూకర్ నెహ్రూ గురించి ఏం చెప్పారంటే- “ నెహ్రూజీ ఒక అసాధారణమైన వ్యక్తి ! అలాంటి మేధావులు అరుదుగా ఉంటారు. ఆయన చొరవ లేని, ఆయన ప్రభావం లేని వ్యవస్థలేవీ దేశంలో లేవు. అందుకే ప్రతి అంశంలో ప్రతి విభాగంలో ఆయన భాగస్వామ్యం స్పష్టంగా కనిపిస్తోంది”అని ! నెహ్రూజీ జీవిత చరిత్ర రాసిన […] The post నెహ్రూను విమర్శించడమంటే ఆకాశంపై ఉమ్మేయడమే! appeared first on Visalaandhra .
విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో మెడికో అనుమానాస్పద మృతి
మన తెలంగాణ/హైదరాబాద్ : విధినిర్వహణలో ఉన్న ఓ మెడికో విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో అనుమానాస్పద రీతిలో మరణించింది. విధుల్లో ఉండగానే కడుపు నొప్పితో బాధపడుతున్నట్లు చెప్పడంతో మరో వైద్య విద్యార్థిని ఇంజెక్షన్ చేసింది. ఆ తర్వాత ఆపరేషన్ గదిలో విద్యార్థిని మరణించినట్లు గుర్తించిన సహచరులు వెంటనే పోలీసులకు తెలిపారు. వివరాల్లోకి వెళితే అనంతపురం జిల్లాకు చెందిన దీపిక ఎంబిబిఎస్ పూర్తిచేసి అనస్తీషియా విభాగంలో పిజి చేస్తోంది. విజయవాడ వైద్య కళాశాలలో చదువుతున్న దీపిక విధుల్లో భాగంగా బుధవారం సాయంత్రం ఆసుపత్రికి వచ్చింది. సాయంత్రం 4 గంటల నుంచి గురువారం ఉదయం 8 గంటల వరకు ఆమె డ్యూటీ చేయాల్సి ఉంది. అయితే, బుధవారం సాయంత్రం డ్యూటీకి వచ్చిన కాసేపటికే కడుపునొప్పిగా ఉందని తోటి వైద్య విద్యార్థులకు తెలిపింది. దీంతో ఓ విద్యార్థిని ఆమెకు ఇంజెక్షన్ చేసింది. ఆ తర్వాత విధుల్లో నిమగ్నమైన దీపిక రాత్రి 11.30 గంటల సమయంలో ఆపరేషన్ గదిలో బల్లపై ఒరిగిపోయింది. వెంటనే ఆమెను పరీక్షించిన సహచరులు పిక అప్పటికే మరణించిందని గుర్తించారు. పోలీసులు అక్కడికి చేరుకుని ఆస్పత్రి సూపరింటెండెంట్తో కలిసి సిసి కెమెరాల పరిశీలనాంతరం దీపిక ఆత్మహత్యకు పాల్పడిందా?లేక మరేదైనా కారణమా? అనేది వెల్లడి కావాల్సి ఉందని పోలీసులు తెలిపారు. దీపికది అనుమానాస్పద మరణంగా భావిస్తున్నామని, అనంతపురం నుంచి ఆమె తల్లిదండ్రులు వచ్చాక వారి ఫిర్యాదుతో దర్యాప్తు జరుపుతామని వెల్లడించారు. వైద్య విద్యార్థిని దీపిక మరణంపై మంత్రి సత్యకుమార్ విచారం వ్యక్తం చేశారు. మృతురాలి తండ్రితో ఫోన్లో మాట్లాడి ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చినట్లు తెలిసింది.
ఉత్పత్తి కులాల ఊపిరి తీసిన బడ్జెట్
డా. ముచ్చుకోట సురేష్బాబు వికసిత్ భారత్ బడ్జెట్ అంటూ ప్రచారం చేసిన ఈ బడ్జెట్లో ఓబిసి, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు ఎలాంటి స్థానం కల్పించలేదు. రైతులు, కార్మికులు, చిన్నవ్యాపారులు, చిరువ్యాపారుల గురించి ఒక్క మాట కూడా ప్రస్తావించలేదు. ఉత్పత్తి కులాల ఊపిరి తీసే బడ్జెట్ ఇది. చరిత్రలో అత్యంత దారుణమైన బడ్జెట్లలో ఇది ఒకటిగా నిలిచిపోతుంది. ఇది ధనవంతుల కోసం, సంపన్నుల కోసం, భారీ డేటా సెంటర్ల నిర్మాణం కోసం రూపొందించిన బడ్జెట్. ఉపాధి సృష్టిని ప్రభుత్వం […] The post ఉత్పత్తి కులాల ఊపిరి తీసిన బడ్జెట్ appeared first on Visalaandhra .
ప్రజా ప్రభుత్వం తోనే పట్టణాభివృద్ధి
ప్రజా ప్రభుత్వం తోనే పట్టణాభివృద్ధి భీంగల్ టౌన్, ఫిబ్రవరి 5 ( ఆంధ్రప్రభ)
మనిషి ఈనాడు వింతైన సంక్షోభంలో ఉన్నాడు. అది ఆర్థికమైనది కాదు. మానసికమైనది. చేతిలో చిల్లిగవ్వ లేకపోయినా బతికేయొచ్చేమో కానీ, మనసు అదుపులో లేకపోతే మనిషికి దిక్కు తోచదు. మనం ఒక వింతైన ‘మానసిక అప్పు’ లో బతికేస్తున్నాం. మన ఆలోచనల మీద మనకే అధికారం లేని అప్ప్పు ఇది. పైకి అంతా బాగున్నట్టు కనిపిస్తున్నా, లోపల ఏదో అస్పష్టమైన భయం. తీరని అసంతృప్తి మనల్ని ఒత్తిడి రూపంలో వెంటాడుతోంది. శరీరం అలసినప్ప్పుడు నిద్రపోతే సరిపోతుంది. అదే మనసు […] The post మానసిక అప్పు appeared first on Visalaandhra .
నైజీరియాలో మిలిటెంట్ల మారణహోమం.. 168 మంది నరికివేత
సోకోటో ః నైజీరియాలో సాయుధ ఇస్లామిక్ తీవ్రవాదులు మారణహోమానికి దిగారు. రెండు గ్రామాలపై విరుచుకుపడ్డారు. వీరి అరాచక దాడిలో మొత్తం 162 మంది వరకూ చనిపోయారు. పలువురు గాయపడ్డారు. గ్రామాలలో శ్మశాన వాతావరణం నెలకొంది. పశ్చిమ నైజిరియాలోని క్వారా రాష్ట్రంలో వోరో, నూకూ గ్రామాలను ఎంచుకుని తీవ్రవాదులు స్వైర విహారానికి దిగారు. లకూరవా మిలిటెంట్ల సంస్థ దాడికి దిగిందని. ఇస్లామిక్ స్టేట్ గ్రూప్ అనుబంధంగా ఉన్న ఈ సంస్థ ఈ దారుణానికి దిగిందని ఈ ప్రాంత ఎంపి మెహమ్మద్ ఒమర్ బియో తెలిపారు. అయితే ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ ఇప్పటికైతే ఏ సంస్థ ప్రకటన వెలువరించలేదు. ఈ రెండు గ్రామాల్లో వీధుల్లో జనం చేతులు కట్టివేసి, వారిని నరికివేసిన అమానుష ఘటనలు చోటుచేసుకున్నాయి. పలు చోట్ల ఇండ్లు తగులబడి పోతూ కన్పించాయి. ఉగ్రవాద మూకల అత్యంత పైశాచిక చర్యకు ఇది పరాకాష్ట అని ఇక్కడి గవర్నరు అబ్దుల్ రెహ్మన్ అబ్దుల్ రజాక్ ఈ ఘటనలను ఖండించారు.
ప్రచార పర్వంలో ముందంజ…దూసుకుపోతున్న శైలజ నర్సయ్య గౌడ్
ప్రచార పర్వంలో ముందంజ…దూసుకుపోతున్న శైలజ నర్సయ్య గౌడ్ మోత్కూర్, ఫిబ్రవరి 5 (ఆంధ్రప్రభ)మోత్కూర్
వార్డు సమస్యలు పరిష్కారం చేస్తాను
వార్డు సమస్యలు పరిష్కారం చేస్తాను భీమ్గల్ టౌన్, ఫిబ్రవరి 5 ( ఆంధ్రప్రభ
బెంగాల్ ఎన్నికలకు కాంగ్రెస్ ఒంటరిపోరు
న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఒంటరి పోరుకే దిగుతుంది. మొత్తం 294 స్థానాలకు అభ్యర్థులను దింపుతుంది. పశ్చిమ బెంగాల్ పిసిసి కీలక నేతలతో సంప్రదింపుల సందర్భంగా కాంగ్రెస్ అధినాయకత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుంది. కాంగ్రెస్ అధ్యక్షులు మల్లిఖార్జున ఖర్గే అధికారిక నివాసంలో జరిగిన సమావేశానికి రాహుల్ గాంధీ, కేసి వేణుగోపాల్, బెంగాల్కు పార్టీ ఇన్చార్జీ గులాం అహ్మద్ మీర్, బెంగాల్ పిసిసి అధ్యక్షులు శుభాకంర్ సర్కార్ , ఎంపి ఇషా ఖాన్ చౌదరి ఇతర నేతలు హాజరయ్యారు. తరువాత మీర్ విలేకరులతో మాట్లాడారు. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు ఈ ఏడాది ఏప్రిల్ లేదా మే నెలల్లో ఎప్పుడైనా జరగవచ్చు. మమత బెనర్జీ నాయకత్వపు టిఎంసి అధికారంలో ఉన్న రాష్ట్రంలో బిజెపి తన ఉనికిని బలోపేతం చేసుకోవడానికి యత్నిస్తోంది. కంచుకోటగా తమకు ఇంతకాలం ఉన్న రాష్ట్రంలో ఇప్పుడు వామపక్షాలు తమ జెండా ఎగురవేసుకునే దిశలో కలిసికట్టుగా ప్రయత్నించలేకపోతున్నాయి. ఈ దిశలో ఇప్పుడు ఇక్కడ కాంగ్రెస్ ఒంటరి పోరు నిర్ణయం జాతీయ స్థాయిలో ఇండియా కూటమి భవితవ్యంపై ఏ విధంగా ఉంటందనేది కీలక ప్రశ్న కానుంది. రాష్ట్రంలో పార్టీ కూటమి ద్వారా ఎన్నికలకు వెళ్లి దెబ్బతిందని, తిరిగి ఈ ప్రయోగం చేయదల్చుకోలేదని మీర్ వెల్లడించారు. ఒంటరి పోరు నిర్ణయం తీసుకున్నామని, ఈ మేరకు 294 స్థానాల్లో పోటీకి సన్నాహాలకు దిగుతామని వెల్లడించారు. 2021 పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ లెఫ్ట్ ప్రంట్తో ఎన్నికలకు జట్టు కట్టింది. అయితే ఈ ఎన్నికల్లో ఏ ఒక్క సీటూ కాంగ్రెస్కు రాలేదు. ఇది షాక్ నిచ్చింది.
బృందావన్ కాల్వ మరమ్మతులు చేయిస్తా
బృందావన్ కాల్వ మరమ్మతులు చేయిస్తా మోత్కూర్, ఫిబ్రవరి 5 (ఆంధ్రప్రభ) మోత్కూర్ మున్సిపాలిటీ
టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శిగా ప్రమాణస్వీకారం చేసిన కోడిగుడ్లు ఏసేపు
విశాలాంధ్ర – పెద్దకడబూరు : తెలుగుదేశం పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శిగా ప్రమాణ స్వీకారం చేసిన కోడిగుడ్ల ఏసేపును గురువారం పెద్దకడుబూరు మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మల్లికార్జున, సీనియర్ నాయకులు హనుమంత రెడ్డి, మండల ఉపాధ్యక్షులు విజయ్ కుమార్ లు శాలువా కప్పి పూలమాలలు వేసి ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ జిల్లా ప్రధాన కార్యదర్శిగా నూతనంగా నియమితులైనఏసేపు అనుభవం, అంకితభావం, పార్టీపై నిబద్ధత జిల్లాలో పార్టీ బలోపేతానికి దోహదపడుతాయని విశ్వాసం […] The post టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శిగా ప్రమాణస్వీకారం చేసిన కోడిగుడ్లు ఏసేపు appeared first on Visalaandhra .
Teja Sajja’s Mirai Creates History In TRP
Teja Sajja continues his remarkable rise with Mirai, a film that has now proven its dominance across every major platform. After its blockbuster theatrical run and stellar streaming performance on Hotstar, the fantasy adventure has achieved a sensational milestone with its World Television Premiere on Star Maa. Mirai registered an extraordinary 9.1+ TRP, soaring to […] The post Teja Sajja’s Mirai Creates History In TRP appeared first on Telugu360 .
deer l దుప్పిిని అటవీ అధికారులకు అప్పగించిన ఎంఈఓ గడ్డి శ్రీనివాస్
deer l దుప్పిిని అటవీ అధికారులకు అప్పగించిన ఎంఈఓ గడ్డి శ్రీనివాస్ deer
పాత ఉపాధి హామీ చట్టాన్ని కొనసాగించండి
రైతు సంఘం జిల్లా నాయకులువిశాలాంధ్ర – ధర్మవరం;; పాత ఉపాధి హామీ చట్టాన్ని మాత్రమే కొనసాగించాలని కోరుతూ రైతు సంఘం జిల్లా నాయకులు ఆర్డీవో మహేష్ కు వినతి పత్రాన్ని అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ చట్టం రద్దుచేసి ఆ స్థానంలో జి రాంజీ పేరుతో తెచ్చిన చట్టాన్ని వెంటనే రద్దుచేసి పాత ఉపాధి హామీ చట్టాన్ని కొనసాగించాలని వారు తెలిపారు. ఈ కార్యక్రమం సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించడం […] The post పాత ఉపాధి హామీ చట్టాన్ని కొనసాగించండి appeared first on Visalaandhra .
When will the shoot of Varanasi Conclude?
SS Rajamouli has confidently announced that his upcoming film Varanasi is all set for April 7th, 2027 release in theatres across the globe. Rajamouli who is a perfectionist at work will not compromise on the quality of his films. With the delays in post-production, most of his biggies have missed the deadlines and they got […] The post When will the shoot of Varanasi Conclude? appeared first on Telugu360 .
ఆదరించి గెలిపించండి అభివృద్ధి చేస్తా
ఆదరించి గెలిపించండి అభివృద్ధి చేస్తా మక్తల్ , ఫిబ్రవరి 5 (ఆంధ్రప్రభ) మునిసిపల్
కాంగ్రెస్ సంక్షేమ పథకాలే….కౌన్సిలర్ అభ్యర్థులను గెలిపిస్థాయి..!
కాంగ్రెస్ సంక్షేమ పథకాలే….కౌన్సిలర్ అభ్యర్థులను గెలిపిస్థాయి..! మోత్కూర్, ఫిబ్రవరి 5 (ఆంధ్రప్రభ)కాంగ్రెస్ ప్రభుత్వ
బిజెపి అభ్యర్థులను గెలిపించండి
బిజెపి అభ్యర్థులను గెలిపించండి నిర్మల్, ఫిబ్రవరి 5 (ఆంధ్రప్రభ) నిర్మల్ మున్సిపల్ ఎన్నికల్లో
విశాలాంధ్ర – రాజాం : రాజాం టీడీపీ కార్యాలయంలో గురువారం ముఖ్యమంత్రి సహాయనిధి లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాజాం నియోజకవర్గం ఎమ్మెల్యే, మాజీ మంత్రి కోండ్రు మురళీ మోహన్ పాల్గొని లబ్ధిదారులకు చెక్కులు అందజేశారు.ఈ కార్యక్రమంలో టౌన్ టీడీపీ అధ్యక్షులు నంది సూర్యప్రకాశ్, వర్కింగ్ ప్రెసిడెంట్ టంకాల కన్నం నాయుడు, టౌన్ క్లస్టర్ ఇన్చార్జ్ మరిపి జగన్మోహన్, టౌన్ యూత్ అధ్యక్షుడు కొంపల్లి రవికుమార్, వార్డు ఇన్చార్జులు గంధి గోపి, కాటం […] The post సీఎం సహాయనిధి చెక్కుల పంపిణీ appeared first on Visalaandhra .
మోత్కూర్ మున్సిపాలిటీ కాంగ్రెస్ కైవసం ఖాయం
మోత్కూర్ మున్సిపాలిటీ కాంగ్రెస్ కైవసం ఖాయం మోత్కూర్, ఫిబ్రవరి 5 (ఆంధ్రప్రభ) మోత్కూర్
గ్రామీణ ఉపాధి హామీపై దాడిని ఖండించాలి
. వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పురం అప్పారావు విశాలాంధ్ర – రాజాం : గ్రామీణ ఉపాధి హామీ పథకంపై కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న దాడిని ఖండించాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పురం అప్పారావు పిలుపునిచ్చారు. గురువారం రాజాం మండలం కంచరం గ్రామంలో వ్యవసాయ కార్మికులు, ఉపాధి కూలీలను కలుసుకుని వారి సమస్యలను తెలుసుకున్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంవత్సరానికి 200 పని దినాలు కల్పించాలని, రోజుకు రూ.800 […] The post గ్రామీణ ఉపాధి హామీపై దాడిని ఖండించాలి appeared first on Visalaandhra .
ప్రభుత్వ సంక్షేమ పథకాలే బెల్లంపల్లి,ఫిబ్రవరి5(ఆంధ్రప్రభ): రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజల కొరకు అమలు
మీ బిడ్డగా ఆదరించండి వార్డు అభివృద్ధి నా బాధ్యత
1వ వార్డు బిజెపి అభ్యర్థి రాజశేఖర్ రెడ్డి మక్తల్ , ఫిబ్రవరి 5
Revanth Reddy : పదేళ్లలో ఏం చేశారో చెప్పండి
తెలంగాణలో పదేళ్లు ఏం చేశారో చెప్పాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు
డూప్ లేకుండా భారీ యాక్షన్ సీక్వెన్సులు చేస్తున్న సంయుక్త
తన అందం, నటనతో ఆకట్టుకునే స్టార్ హీరోయిన్ సంయుక్త ఇప్పుడు యాక్షన్ మోడ్లోకి మారిపోయింది. ఆమె తన ఫీమేల్ ఓరియెంటెడ్ మూవీ ‘ది బ్లాక్ గోల్డ్’ కోసం డూప్ లేకుండా భారీ యాక్షన్ సీక్వెన్స్లు చేస్తున్నారు. ఈ స్టంట్స్ లో అవుతున్న గాయాలను పట్టించుకోకుండా షూటింగ్ చేస్తున్నారు సంయుక్త. ఈ మూవీలో ఆమె చేస్తున్న యాక్షన్ సీక్వెన్స్లు హైలైట్ గా నిలవనున్నాయి. సంయుక్త కెరీర్ లో ’ది బ్లాక్ గోల్డ్’ ఒక స్పెషల్ మూవీగా నిలవనుంది. పాన్-ఇండియన్ యాక్షన్ డ్రామాగా ’ది బ్లాక్ గోల్డ్’ చిత్రాన్ని యోగేష్ కెఎంసి రూపొందిస్తున్నారు. ఈ చిత్రాన్ని మాగంటి పిక్చర్స్ భాగస్వామ్యంతో హాస్య మూవీస్ బ్యానర్పై రాజేష్ దండా నిర్మిస్తున్నారు. ఈ సమ్మర్ లోనే ఈ సినిమా రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ చిత్రంలో మురళీ శర్మ, రావు రమేష్, నాజర్, మనీష్ వాధ్వా ఇతర కీ రోల్స్ చేస్తున్నారు. తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషలలో ’ది బ్లాక్ గోల్డ్’ సినిమాను విడుదల చేయడానికి నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు.
WPL 2026 ఫైనల్ పోరు.. ఢిల్లీపై బౌలింగ్ ఎంచుకున్న ఆర్సీబి
వడోదర: మహిళల టి20 ప్రీమియర్ లీగ్ (డబ్లూపిఎల్) సీజన్ 2026లో ఫైనల్ పోరుకు ఢిల్లీ క్యాపిటల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు సిద్ధమయ్యాయి. వడోదర వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ఆర్సీబి కెప్టెన్ స్మృతి మంధాన ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. దీంతో ఢిల్లీ ఇన్నింగ్స్ ను ప్రారంభించనుంది. కాగా, లీగ్ దశలో అగ్రస్థానంలో నిలిచిన ఆర్సిబి నేరుగా ఫైనల్కు చేరుకుంది. ఢిల్లీ మాత్రం ఎలిమినేటర్ పోరులో గుజరాత్ జెయింట్స్ను ఓడించి ఫైనల్ కు దూసుకెళ్లింది. బౌలింగ్, బ్యాటింగ్ విభాగాల్లో సమానంగా ఉన్న ఇరుజట్లు తలపడుతుండటంతో ఫైనల్ మ్యాచ్ రసవత్తరంగా ఉండనుంది.
మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్కు సురుకు పెట్టాలి: కెటిఆర్
మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్కు సురుకు పెట్టాలని, కాంగ్రెస్ మోసాలకు అడ్డుకట్ట వేయాలని, మరోసారి కెసిఆర్ను సిఎం చేస్తేనే అభివృధ్ధి సాధ్యపడుతుందని బిఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి, సిరిసిల్ల ఎంఎల్ఏ కెటిఆర్ అన్నారు. గురువారం సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని 22 వార్డుల్లో ప్రచారం చేసిన కెటిఆర్ బివైనగర్, వెంకంపేట, రాజీవ్నగర్,న్యూ బస్స్టాండ్, శాంతినగర్ తదితర ప్రాంతాల్లో కెటిఆర్ మాట్లాడారు. మున్సిపల్ ఎన్నికల తరువాత రైతు బంధు వేస్తానని సిఎం రేవంత్ రెడ్డి అంటున్నాడని, ఇప్పటికి ఎన్ని పంట కాలాలు అయిపోయాయి, ఎన్ని సార్లు రైతు బంధు వేసిండో చెప్పాలన్నారు. ఇప్పటికి ఎన్ని పంటకాలాలు గడిచిపోయాయి, అప్పుడెందుకు రైతు బంధు వేయలేదని కెటిఆర్ నిలదీశారు. మున్సిపల్ ఎన్నికలు రైతుబంధు నేతన్నల ఖాతాలో వేయడానికి ముఖ్యమంత్రికి ఏమి అడ్డుగా ఉందో చెప్పాలన్నారు.మున్సిపల్ ఎన్నికలకు ముందు రైతులకు ఆశచూపి మరోసారి మోసం చేయాలని రేవంత్రెడ్డి చూస్తున్నాడన్నారు.కాంగ్రెస్ ఎన్నికలకు ముందు అడ్డగోలుగా హమీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తరువాత అడ్డగోలు హమీలు అమలు చేయలేదన్నారు. మున్సిపల్ ఎన్నికలు రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేసేలా కాంగ్రెస్కు ఓటు వేయకుండా మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్కు సురుకు పెట్టాలని, కాంగ్రెస్ మోసాలకు అడ్డుకట్ట వేయాలని లేదంటే కాంగ్రెస్ తన మోసాలను కొనసాగిస్తూనే ఉంటుందని కెటిఆర్ అన్నారు.
మేఘాలయ బొగ్గుగనిలో పేలుడు.. 10 మంది మృతి
షిల్లాంగ్: మేఘాలయలోని బొగ్గుగనిలో భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో దాదాపు 10 మంది కార్మికులు మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. తూర్పు జైంటియా హిల్స్ జిల్లాలో ఓ గ్రామంలోని అక్రమ బొగ్గు గనిలో గురువారం ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటన తర్వాత బొగ్గుగనిలో చాలా మంది కార్మికులు చిక్కుకున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. అయితే, ఆ బొగ్గుగనిని అక్రమంగా నిర్వహిస్తున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ పేలుడు ఘటనపై పోలీసు సూపరింటెండెంట్ వికాశ్ కుమార్ మాట్లాడుతూ.. థాంగ్స్కు ప్రాంతంలో ఉదయం ఈ సంఘటన జరిగిందని మా బృందం ధృవీకరించింది. గనిలో ఎంతమంది ఉన్నారో ఇంకా నిర్ధారించబడలేదు” అని చెప్పారు. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి గాయపడ్డాడని.. మెరుగైన చికిత్స కోసం అతన్ని షిల్లాంగ్కు తరలించినట్లు వికాశ్ కుమార్ చెప్పారు. సంఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయని ఆయన తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరపనున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.
అవకాశం ఇవ్వండి.. అభివృద్ధి చేస్తా..
అవకాశం ఇవ్వండి.. అభివృద్ధి చేస్తా.. కల్వకుర్తి, ఆంధ్రప్రభ): మున్సిపాలిటీ ఎన్నికల్లో తనను వార్డు
బీజేపీ అభ్యర్థి బందెల సుభాష్ ప్రచారం…
బీజేపీ అభ్యర్థి బందెల సుభాష్ ప్రచారం… ఆలేరు, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి
18వ వార్డులో యువత బీఆర్ఎస్కు మద్దతు
18వ వార్డులో యువత బీఆర్ఎస్కు మద్దతు పరకాల, ఆంధ్రప్రభ : పరకాల మున్సిపాలిటీ
23వ వానకడే విశ్వనాథం రాఘవేందర్ ని గెలిపించండి…
23వ వానకడే విశ్వనాథం రాఘవేందర్ ని గెలిపించండి… వికారాబాద్, ఆంధ్రప్రభ : 23వ
bus l మహాశివరాత్రికి.. స్పెషల్ బస్సులు
bus l మహాశివరాత్రికి.. స్పెషల్ బస్సులు bus l నంద్యాల బ్యూరో ఆంధ్రప్రభ:
24 గంటలు అందుబాటులో ఉంటా ఆసిఫాబాద్ రూరల్, ఆంధ్రప్రభ : నిజాయితీ,సమస్యలు పరిష్కరించాలనే
Telangana : మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ తొందరపడిందా?
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ తొందరపాటు నిర్ణయాలు తీసుకుందన్న కామెంట్స్ వినపడుతున్నాయి
అభివృద్ది చూసి అభ్యర్థులను ఎంచుకోండి…
అభివృద్ది చూసి అభ్యర్థులను ఎంచుకోండి… మంథని, ఆంధ్రప్రభ : గత ప్రభుత్వహాయాంలో మంథని
31వ వార్డులో గడప గడపకు కారు వనపర్తి ప్రతినిధి, ఆంధ్రప్రభ : వనపర్తి
నిర్మల్ జిల్లా ఖానాపూర్ లో రైతు వినూత్న నిరసన #FarmerProtest #Nirmal #Khanapur #ForestDepartment
రైతు సానుకూల ప్రదేశ్ గా మారుస్తున్నాం : చంద్రబాబు
ఒకప్పుడు రైతుల ఆత్మహత్యలకు కేంద్రంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ను రైతు సానుకూలప్రదేశ్గా మారుస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు
అమరావతిలో పనుల పురోగతిపై నారాయణ పరిశీలన
రాజధాని అమరావతిలో పలు ప్రాజెక్ట్ ల నిర్మాణాలు మంత్రి నారాయణ పరిశీలించారు
Record Quotes for Peddi Theatrical Rights
Ram Charan’s Peddi has generated the much needed hype and the buzz with the first single ‘Chikiri Chikiri’. The makers have announced that the film will release on April 30th covering the May Day weekend. The film is expected to open on a super strong note and the expectations are big. The makers are now […] The post Record Quotes for Peddi Theatrical Rights appeared first on Telugu360 .
Andhra Pradesh : గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులకు ప్రభుత్వం గుడ్ న్యూస్
ఆంధ్రప్రదేశ్లోని గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది
బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేద్దాం…
బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేద్దాం… జనగామ, ఆంధ్రప్రభ ప్రతినిధి : జనగామ పట్టణ
CM Revanth Reddy |రాష్ట్రానికి బీజేపీ గాడిదగుడ్డు ఇచ్చింది
CM Revanth Reddy | రాష్ట్రానికి బీజేపీ గాడిదగుడ్డు ఇచ్చింది CM Revanth
Chandrababu Naidu Orders Committee to Reexamine SIT Report on Tirumala Ghee Controversy
Chief Minister Chandrababu Naidu has announced the formation of a one-man committee to closely examine the report submitted by the SIT appointed by the Supreme Court in the Tirumala ghee adulteration case. The decision was taken after a detailed meeting with NDA alliance leaders. The Chief Minister made it clear that all reports related to […] The post Chandrababu Naidu Orders Committee to Reexamine SIT Report on Tirumala Ghee Controversy appeared first on Telugu360 .
High school |ఐపీఎస్ ఆదేశాల మేరకు…
High school | ఐపీఎస్ ఆదేశాల మేరకు… High school | గుడివాడ–ఆంధ్రప్రభ
29 వ వార్డులో కాంగ్రెస్ జోరూ పెద్దపల్లి రూరల్, ఆంధ్రప్రభ : పెద్దపల్లి
Collector |బార్లను లాటరీ విధానంతో…
Collector | బార్లను లాటరీ విధానంతో… Collector | మచిలీపట్నం – ఆంధ్రప్రభ
భూసార పరిరక్షణ పై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం
విశాలాంధ్ర – నిడదవోలు (తూర్పుగోదావరి జిల్లా) : నిడదవోలు మండలం స్థానిక పీఎం శ్రీ జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాల పాఠశాలలో గ్రీన్ స్కూల్ అనే అంశం లో భాగంగా భూసారాన్ని పరిరక్షించి, హరిత వనాలను కాపాడే విధానం పై బాలికలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా నిడదవోలు బయలాజికల్ కంట్రోల్ ల్యాబ్, సహాయ వ్యవసాయ సంచాలకులు పి.చంద్రశేఖర్, నిడదవోలు మండల వ్యవసాయ అధికారి జి సత్యనారాయణ పాల్గొని విద్యార్థులకు నేలను పరిరక్షించే పద్ధతులు, […] The post భూసార పరిరక్షణ పై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం appeared first on Visalaandhra .
తెలంగాణను పట్టిపీడిస్తున్న సమస్యలకు పరిష్కారం: తుమ్మల
హైదరాబాద్: దేశంలో ధైర్యంతో కులగణన చేసిన ఏకైక వ్యక్తి సిఎం రేవంత్ రెడ్డి అని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కొనియాడారు. అసాధ్యాలను సుసాధ్యం చేయడమే లక్ష్యంగా సిఎం సాగుతున్నారని అన్నారు. గుమ్లాపూర్ లో సిఎం పర్యటించారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో తుమ్మల నాగేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కరీంనగర్ జిల్లా చొప్పదండిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సామాన్యుడైన రేవంత్ ను సిఎం చేసిన ప్రజల రుణం తీర్చేందుకు కృషి చేస్తున్నారని, దీర్ఘకాలంగా తెలంగాణను పట్టిపీడిస్తున్న సమస్యలకు పరిష్కారం చూపారని తెలియజేశారు. రాష్ట్రాన్ని చూసి కేంద్ర ప్రభుత్వం కూడా కులగణనకు సిద్ధమైందని, బిసిలకు ఉద్యోగాలు, రాజకీయాల్లో సమాన అవకాశాలు లభిస్తాయని తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు.
Top100 |విష్ణు షార్ట్ ఫిల్మ్ ఇంట్రెస్టింగ్ డీటైల్స్ ఇవే..
Top100 | AVAA ఇంటర్నేషనల్ షార్ట్ ఫిల్మ్ కాంటెస్ట్కు వచ్చిన స్పందనటాప్ 100
సైబర్ షీల్డ్ 2.O సదస్సు.. ఆకట్టుకున్న రోబో డ్యాన్స్ #SHIELD2026 #HumanoidRobots #BanjaraHills
Yemmiganur |పర్యటనకు సీఎం చంద్రబాబు
Yemmiganur | పర్యటనకు సీఎం చంద్రబాబు Yemmiganur | కర్నూలు బ్యూరో, ఆంధ్రప్రభ
జనరల్ కేటగిరిలో 7 మద్యం బార్లు (2026-28) లాటరీ పద్ధతి ద్వారా కేటాయింపులు..
జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి ఆధ్వర్యంలో నిర్వహించిన లాటరీ ప్రక్రియ… విశాలాంధ్ర – ఏలూరు: ఏలూరు జిల్లాలో కేటాయించిన 7 మద్యం బార్లుకు 28 ధరఖాస్తులు రాగా బార్లు కేటాయింపులు పక్రియను అర్జీదారులు సమక్షంలో అత్యంత పారదర్శకంగా లాటరీ పద్ధతి ద్వారా పూర్తి చేసినట్లు జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి తెలిపారు.జిల్లా కలెక్టరేటు గౌతమీ సమావేశ మందిరంలో గురువారం ఏలూరు జిల్లా ప్రోహిబిషన్, ఎక్సైజ్ ఆధ్వర్యంలో రాష్ట్రం ప్రభుత్వం కేటాయించిన 7 మద్యం బార్లుకు 28 ధరఖాస్తులు రాగా బార్లు […] The post జనరల్ కేటగిరిలో 7 మద్యం బార్లు (2026-28) లాటరీ పద్ధతి ద్వారా కేటాయింపులు.. appeared first on Visalaandhra .
ఈనెల 17 నుండి 24వ తేదీ వరకు నులిపురుగులు నివారణ మాత్రల పంపిణీ…
జిల్లా వ్యాప్తంగా 3,73,873 మంది పిల్లలకు అల్బెన్దాజోల్ పంపిణీ… ఆరోగ్య సంరక్షణ దిశగా అడుగులు వేద్దాం.. నులి పురుగులు నిర్మూలిద్దాం… జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి.. విశాలాంధ్ర -ఏలూరు :పిల్లల్లో అనారోగ్యానికి కారణమయ్యే నులి పురుగుల నివారణ లో భాగంగా ఈనెల 17 నుండి 24వ తేదీ వరకు జిల్లాలోని 1 నుంచి 19 ఏళ్ల లోపు వయస్సు ఉన్న పిల్లలకు ఆల్బెండజోల్ మాత్రలు పంపిణీ చేయడం జరుగుతోందని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి చెప్పారు. ఏలూరు […] The post ఈనెల 17 నుండి 24వ తేదీ వరకు నులిపురుగులు నివారణ మాత్రల పంపిణీ… appeared first on Visalaandhra .
రోగులకు చేసే సేవ దైవ సేవతో సమానం
శ్రీ సత్య సాయి సేవ సమితి-2 నిర్వాహకులు విశాలాంధ్ర ధర్మవరం;; రోగులకు చేసే సేవ దైవ సేవతో సమానం శ్రీ సత్య సాయి సేవ సమితి-2 పిఆర్టి సర్కిల్-నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలోని 220 మంది రోగులకు పాలు ,బ్రెడ్లు ,బిస్కెట్లు, సిస్టర్లు చేతిమీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ ఈ సేవా కార్యక్రమానికి దాతలుగా పొలమడసుబ్రహ్మణ్యం, పోలమడరాగిణి దంపతులు, చౌటుపల్లి భాగ్యమ్మ నిర్వహించినందుకు సమితి తరపున ప్రత్యేకంగా కృతజ్ఞతలను […] The post రోగులకు చేసే సేవ దైవ సేవతో సమానం appeared first on Visalaandhra .
బ్యాటు గుర్తుకు ఓటేసి గెలిపించండి
క్యాతన్ పల్లి, ఆంధ్రప్రభ : పాలకుడిని కాదు.. మీ ఇంటి సేవకున్ని.. పదవి
జిల్లాలో పారదర్శకంగా బార్ లైసెన్సుల కేటాయింపు : డిఆర్ఓ హేమలత
విశాలాంధ్ర,పార్వతీపురం : జిల్లాలో బార్ లైసెన్సుల కేటాయింపు ప్రక్రియ అత్యంత పారదర్శకంగా, నిష్పక్షపాతంగా జరిగిందని జిల్లా రెవిన్యూ అధికారి కె.హేమలత తెలిపారు. పార్వతీపురం, సాలూరు పట్టణాలకు చెందిన నాలుగు బార్ల కేటాయింపు ప్రక్రియ జిల్లా ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో డీఆర్ఓ సమక్షంలో గురువారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో జరిగింది. డీఆర్ఓహేమలత డ్రా ద్వారా లాటరీని తీసి బహిరంగంగా దరఖాస్తుదారులకు చూపించారు.ఈప్రక్రియలో 20మంది దరఖాస్తు చేసుకోగా, పార్వతీపురం పట్టణ పరిధిలోని మూడు బార్లను, సాలూరు పట్టణ పరిధిలో […] The post జిల్లాలో పారదర్శకంగా బార్ లైసెన్సుల కేటాయింపు : డిఆర్ఓ హేమలత appeared first on Visalaandhra .
25thFlim |మళ్లీ అదే రూటులో వెళుతున్నాడా..?
25thFlim | మళ్లీ అదే రూటులో వెళుతున్నాడా..? 25thFlim | వృషకర్మ తర్వాత
మద్యం దుకాణాల లాటరీ ప్రక్రియ పూర్తి… ఎక్సైజ్ సీఐ చంద్రమణి
విశాలాంధ్ర ధర్మవరం : ధర్మవరం పరిధిలోని మద్యం దుకాణాల లాటరీ ప్రక్రియ పూర్తి అయ్యిందని ఎక్సైజ్ చంద్రమణి తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శ్రీ సత్య సాయి జిల్లాలో పుట్టపర్తి జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో జిల్లా ప్రొహిబిషన్, ఎక్సైజ్ అధికారులు బార్ లైసెన్స్ దరఖాస్తుదార్ల సమక్షంలో కలెక్టర్ కార్యాలయం లో లాటరీ ప్రక్రియ నిర్వహించడం జరిగిందని, ఇందులో ధర్మవరం టౌన్ లో ప్రకటింప బడిన రెండు బార్లకు గాను ఒక బార్ కి 04 దరఖాస్తు […] The post మద్యం దుకాణాల లాటరీ ప్రక్రియ పూర్తి… ఎక్సైజ్ సీఐ చంద్రమణి appeared first on Visalaandhra .
ఇంటింటికి గడప గడపకు –జోరుగా కారు ప్రచారం
మక్తల్ , ఆంధ్రప్రభ : మక్తల్ మున్సిపాలిటీ 10వ వార్డు లో బిఆర్ఎస్
Development |రాయలసీమ అభివృద్ధిపై జగన్ చర్చకు సిద్ధమా?..
Development | రాయలసీమ అభివృద్ధిపై జగన్ చర్చకు సిద్ధమా?.. Development | నంద్యాల
అడ్డగోలుగా మాట్లాడితే సరిపోతుందా.. వాస్తవాలు చూసుకోరా? : పవన్
అమరావతి: వైసిపి పాలనలో చాలా సంఘటనలు జరిగాయని ఎపి డిప్యూటీ సిఎం పవన్ కల్యాణ్ తెలిపారు. సున్నిత అంశంపై చాలా ఆలోచించి మాట్లాడాలని సూచించారు. ఈ సందర్భంగా తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి వ్యవహారంపై పవన్ మీడియాతో మాట్లాడుతూ.. మాట్లాడేటప్పుడు పర్యవసానాలు ఆలోచించే ముందుకెళ్తామని, రామతీర్థంలో శ్రీరామచంద్రుడి విగ్రహం ధ్వంసం చేశారని విమర్శించారు. దుర్గమ్మ ఆలయంలో చోరీ జరిగితే.. ఇవి పోతే ఇంకోటి కొందామని మాట్లాడారని, అంతర్వేదిలో రథం కాలిపోతే ఎవరో పిచ్చివాడు చేశారని చెప్పారని అన్నారు. తాను, సిఎం చంద్రబాబు నాయుడు చాలా అప్రమత్తంగా మాట్లాడతామని, ఎన్ డిడిబి నివేదికను సిఎం వినిపించారని తెలియజేశారు. జంతు కొవ్వు కలిసిందని చెప్పడం చాలా సున్నిత అంశం అని..ఐదేళ్లు తమకు అవకాశం ఉన్నప్పుడు.. వచ్చిన 2 నెలల్లోనే అసత్యాలు చెబుతామా? అని పవన్ ప్రశ్నించారు. కళ్ల ముందు ఆధారాలు ఉన్నప్పుడు మాట్లాడకపోతే ఎలా అని చెప్పాల్సి వచ్చిందని మండిపడ్డారు. సాధారణంగా వ్యక్తిగతంగా వర్గాలపై కక్షలుంటాయి.. వీళ్లేమో భగవంతుడిపైనా పగ పెట్టుకుంటున్నారని ధ్వజమెత్తారు. నెయ్యిలో కల్తీ లేదని అన్ని నివేదికల్లో తేటతెల్లమైందని, ఏ నివేదికలోనూ క్లీన్ చిట్ ఇవ్వలేదనేది వాస్తవం అని పేర్కొన్నారు. ఫిష్ ఆయిల్, పందికొవ్వు ఉండే అవకాశాలు ఉన్నాయని చెప్పారని, అడ్డగోలుగా మాట్లాడితే సరిపోతుందా.. వాస్తవాలు చూసుకోరా? అని ప్రశ్నించారు. ఈ అంశం ఏ ఒక్క మతానికి సంబంధించినది కాదు..కేవలం హిందువులదేనని చెప్పారు. తప్పు జరిగినప్పుడు క్షమాపణ అడగకుండా తిరిగి తమపైనే దాడి చేస్తున్నారని పవన్ కల్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రజాసేవే లక్ష్యంగా.. పోటీ చేస్తున్నా!
ప్రజాసేవే లక్ష్యంగా.. పోటీ చేస్తున్నా! స్టేషన్ ఘన్ పూర్, ఆంధ్రప్రభ : స్టేషన్
NBK112: Bunch of Directors in Talks
Nandamuri Balakrishna has delivered a series of blockbusters and a bunch of young directors are in talks to work with the veteran actor. Akhanda 2 ended up as a disappointment but he is eager to start NBK111 directed by Gopichand Malineni. The shoot of this film will be completed by October and Balayya is in […] The post NBK112: Bunch of Directors in Talks appeared first on Telugu360 .
మళ్లీ తగ్గిన బంగారం, వెండి ధరలు
బంగారం, వెండి ధరలు మళ్లీ తగ్గాయి. ఈ వారం ప్రారంభంలో భారీగా క్షీణించిన బంగారం ధరలు, ఆ తర్వాత రెండు రోజులు పెరిగాయి. ఈరోజు మళ్లీ తగ్గుముఖం పట్టాయి. నిన్న రూ.7 వేలకు పైగా పెరిగిన పసిడి ధర, ఈరోజు దాదాపు అంతేస్థాయిలో దిగివచ్చింది.దీంతో హైదరాబాద్ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.1,59,680 పలికింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.1,41,550 పలికింది. మధ్యాహ్నం 12 గంటల సమయానికి 24 క్యారెట్ల బంగారం […] The post మళ్లీ తగ్గిన బంగారం, వెండి ధరలు appeared first on Visalaandhra .
Is Yash’s Toxic Releasing as per the Plan?
Dhurandhar: The Revenge is slated for a massive release on March 19th and the super success of the first installment has kept big expectations on the second part of the franchise. The audience are eagerly waiting for the film and all the biggies which are initially slated for March release got pushed. Yash’s Toxic is […] The post Is Yash’s Toxic Releasing as per the Plan? appeared first on Telugu360 .
8వ వార్డులో జోరుగా కాంగ్రెస్ ప్రచారం
మక్తల్ , ఆంధ్రప్రభ ; మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో 7వవార్డును అభివృద్ధిలో ఆదర్శ
మున్సిపాలిటీపై కాంగ్రెస్ జెండా ఖాయం…
మున్సిపాలిటీపై కాంగ్రెస్ జెండా ఖాయం… వికారాబాద్, ఆంధ్రప్రభ : వికారాబాద్ మునిసిపాలిటీపై కాంగ్రెస్
Suryapet |తండ్రి దేశం కోసం… కూతురు సమాజం కోసం
Suryapet | తండ్రి దేశం కోసం… కూతురు సమాజం కోసం సూర్యాపేట, ఆంధ్రప్రభ
మీ బిడ్డగా మీ ముందుకు వచ్చాను..
మీ బిడ్డగా మీ ముందుకు వచ్చాను.. స్టేషన్ ఘన్ పూర్, ఆంధ్రప్రభ :
దళితుల గురించి మాట్లాడే హక్కు ప్రవీణ్ కుమార్ కు లేదు
ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి. పరకాల, ఫిబ్రవరి 5 (జనం సాక్షి):పరకాల మున్సిపాలిటీ ఎన్నికలలో భాగంగా వారం రోజున పట్టణంలోని 12వ వార్డు కోడెల మౌనిష …
తిరుమల పవిత్రతను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉంది : సీఎం చంద్రబాబు
దేవుడితో పెట్టుకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ఏపీ సీఎం చంద్రబాబు (Chandrababu) హెచ్చరించారు. తిరుమల పవిత్రతను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంలో వైసీపీ నేతలు బుకాయిస్తే వాస్తవాలు మారతాయా అని ప్రశ్నించారు. దౌర్జన్యం, రౌడీయిజం చేస్తే సహించబోనని చెప్పారు. లడ్డూ కల్తీ వ్యవహారం నేపథ్యంలో డిప్యూటీ సీఎం పవన్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్, పలువురు మంత్రులతో కలిసి సీఎం కీలక భేటీ నిర్వహించారు. అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో చంద్రబాబు […] The post తిరుమల పవిత్రతను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉంది : సీఎం చంద్రబాబు appeared first on Visalaandhra .
కాంగ్రెస్ పార్టీ గెలుపు.. అభివృద్ధికి మలుపు
కాంగ్రెస్ పార్టీ గెలుపు.. అభివృద్ధికి మలుపు కల్వకుర్తి, ఆంధ్రప్రభ : మున్సిపాలిటీ ఎన్నికల్లో
సీఎం రేవంత్ బజార్ రౌడీలా మాట్లాడారు..
మాజీ ఎమ్మెల్యే భాస్కరరావు హాట్ కామెంట్స్. మిర్యాలగూడ (ఆంధ్రప్రభ) నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో
6వ వార్డులో కర్నాటి వరలక్ష్మి ఎన్నికల ప్రచారం
భూదాన్ పోచంపల్లి, ఫిబ్రవరి 5 (జనం సాక్షి): భూదాన్ పోచంపల్లి మున్సిపాలిటీ 6వ వార్డులో …

24 C