SENSEX
NIFTY
GOLD
USD/INR

Weather

37    C
...

Legendary Singer Asha Bhosle Passes Away at 92

Asha Bhosle passed away on April 12, 2026, in Mumbai at the age of 92. She was undergoing treatment for health complications before breathing her last at a private hospital. She had a career of over seven decades. She recorded over 11,000 songs in multiple languages, making her one of the most versatile singers in […] The post Legendary Singer Asha Bhosle Passes Away at 92 appeared first on Telugu360 .

తెలుగు 360 12 Apr 2026 2:27 pm

Ys Jagan : జగన్ దెబ్బకు చంద్రబాబుకు మైండ్ బ్లాక్ అయినట్లుందిగా?

వైఎస్ జగన్ మావిగన్ ప్రతిపాదన తెచ్చి ఒకరకంగా అమరావతికి అడ్డంగా నిలబడ్డట్టే కనపడుతుంది.

తెలుగు పోస్ట్ 12 Apr 2026 2:25 pm

గంజాయి మత్తులో యువకుల వీరంగం.. ఆటో డ్రైవర్‌పై దాడి..

హైదరాబాద్: కులుసుంపుర పోలీస్ స్టేషన్ పరిధి మంగా గంజాయి లో వీరంగం సృష్టించారు. జియాగూడలోని ఓ సందులో బైక్‌పై నుంచి అతి వేగంగా వచ్చిన ఇద్దరు యువకులు ఎదురుగా వస్తున్న ఆటో డ్రైవర్‌తో వాగ్వాదానికి దిగారు. వివాదం క్రమంగా హింసకు దారి తీసింది. దీంతో ఆటో డ్రైవర్‌తో పాటు ఆటోలోని వృద్ధులపై కూడా దాడికి యత్నించినట్లు సమాచారం. అడ్డుకునేందకు వచ్చిన స్థానికులపై కూడా యువకులు దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. అంతటితో ఆగకుండా, కొద్ది సేపటి తర్వాత గ్యాంగ్‌తో ఆటో డ్రైవర్ ఇంటికి వచ్చి మళ్లీ దాడులు చేశారు. భయంతో గేట్లు మూసుకున్నప్పటికీ.. నిందితులు రాళ్లతో దాడి చేసి వీరంగం సృష్టించారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు అక్కడి సిసిటివి కెమెరాల్లో రికార్డయ్యాయి. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

మన తెలంగాణ 12 Apr 2026 2:20 pm

యనమల రామకృష్ణుడిని పరామర్శించిన రాజ్యసభ సభ్యుడు…

యనమల రామకృష్ణుడిని పరామర్శించిన రాజ్యసభ సభ్యుడు… విజయవాడ, ఆంధ్రప్రభ : మాజీ ఆర్థిక

ప్రభ న్యూస్ 12 Apr 2026 2:17 pm

మోడల్ స్కూల్‌లో మెరుగైన ఫలితాలు

జైనూర్/సిర్పూర్ (యు), ఆంధ్రప్రభ : తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ విడుదల చేసిన ఇంటర్మీడియట్

ప్రభ న్యూస్ 12 Apr 2026 2:17 pm

Amaravati Back on Track: Legal Clarity Restores Investor Confidence

Amaravati is witnessing a strong revival. With legal clarity and policy stability now in place, uncertainty around the capital has largely faded. The recent constitutional backing has restored confidence among investors and projects once stalled are now moving forward at a pace. The government has taken decisive steps to rebuild Amaravati’s image. Approval of the […] The post Amaravati Back on Track: Legal Clarity Restores Investor Confidence appeared first on Telugu360 .

తెలుగు 360 12 Apr 2026 2:16 pm

పేదలకు సేవే పరమావధి…

పేదలకు సేవే పరమావధి… కళ్ళే లలిత వీధిలో 53నెలలు నుండి ప్రతి నెల

ప్రభ న్యూస్ 12 Apr 2026 2:07 pm

Telangana |షెడ్యూల్ విడుద‌ల‌

Telangana | షెడ్యూల్ విడుద‌ల‌ Telangana | ఆంధ్ర‌ప్ర‌భ వెబ్‌డెస్క్ : తెలంగాణ

ప్రభ న్యూస్ 12 Apr 2026 1:53 pm

విశాఖకు మరింతగా ఐటి పెట్టుబడులు పెరిగే అవకాశం: లోకేష్

అమరావతి: అంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో క్వాంటమ్ ఏర్పాటు చిన్న చిన్న అడుగులు కాదని.. ఓ మహత్తర ముందడుగని ఆ రాష్ట్ర మంత్రి నారా లోకేష్ అన్నారు. సిఎం చంద్రబాబు దూరదృష్టి ప్రతి రోజుసి మమల్ని ఆశ్చపరుస్తునే ఉంటుంతని తెలిపరు. ఐటి దిగ్గజం ఐబిఎంకు విశాఖకు స్వాగతం పలుకతూ ఎక్స్ పోస్ట్ పెట్టారు. ఐబిఎం కార్యకలాపాలు ప్రారంభమవుతున్న సంకేతాలతో విశాఖ నగరానికి ఐటి పట్టుబడులు మరింతగా పెరిగే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. విశాఖ ఐటి హబ్‌గా మరింత బలపుడుతోందని ధీమా వ్యక్తం చేశారు. 

మన తెలంగాణ 12 Apr 2026 1:49 pm

Youth |మార్కెట్‌లోకి బ‌జాజ్ ప‌ల్స‌ర్ 180 బైక్‌

Youth | మార్కెట్‌లోకి బ‌జాజ్ ప‌ల్స‌ర్ 180 బైక్‌ Youth | ఆంధ్ర‌ప్ర‌భ

ప్రభ న్యూస్ 12 Apr 2026 1:44 pm

20వరకు ఇంటర్ సప్లిమెంటరీ, రీకౌంటింగ్ ఫీజుల చెల్లింపు…

20వరకు ఇంటర్ సప్లిమెంటరీ, రీకౌంటింగ్ ఫీజుల చెల్లింపు… మే 13 నుంచి ఇంటర్

ప్రభ న్యూస్ 12 Apr 2026 1:40 pm

తొర్రూరులో పాంచజన్య స్కిన్, హెయిర్ క్లినిక్ ప్రారంభం

తొర్రూరు టౌన్, ఆంధ్రప్రభ : దినదినాభివృద్ధి చెందుతున్న తొర్రూరు పట్టణంలో ప్రజలకు అన్ని

ప్రభ న్యూస్ 12 Apr 2026 1:35 pm

ఆస్తికోసం అన్నను హత్య చేసిన తమ్ముడు..

ఆస్తికోసం అన్నను హత్య చేసిన తమ్ముడు.. రోకలి బండతో కొట్టి చంపిన వైనం…నంద్యాల

ప్రభ న్యూస్ 12 Apr 2026 1:32 pm

జోగులాంబ ఆలయాన్ని దర్శించుకున్న మాజీ ఎమ్మెల్యే ఆనంద్

వికారాబాద్, ఆంధ్రప్రభ : గద్వాల జిల్లా జోగులాంబ దేవాలయాన్ని ఆదివారం నాడు వికారాబాద్

ప్రభ న్యూస్ 12 Apr 2026 1:29 pm

ఎండల కారణంగా నిర్మానుషంగా హైదరాబాద్ రోడ్డు

వికారాబాద్, ఆంధ్రప్రభ : ఎండల వేడిమి కారణంగా వికారాబాద్ నుండి హైదరాబాద్ వెళ్లే

ప్రభ న్యూస్ 12 Apr 2026 1:26 pm

పేదలకు అండగా సీఎం చంద్రబాబు…

పేదలకు అండగా సీఎం చంద్రబాబు… గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము..రూ.12.15లక్షల…సీఎం రిలీఫ్ ఫండ్

ప్రభ న్యూస్ 12 Apr 2026 1:20 pm

ముధోల్ ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గం ఎన్నిక

ముధోల్, ఆంధ్రప్రభ : నిర్మల్ జిల్లా ముధోల్ మండల ప్రెస్ క్లబ్ నూతన

ప్రభ న్యూస్ 12 Apr 2026 1:18 pm

asha bhosle|ఆశా భోస్లే కన్నుమూత

asha bhosle| ఆశా భోస్లే కన్నుమూత ఆంధ్ర‌ప్ర‌భ వెబ్‌డెస్క్ : సంగీత ప్రపంచంలో

ప్రభ న్యూస్ 12 Apr 2026 1:16 pm

BJP |మహిళా రిజర్వేషన్ బిల్లుపై మోదీ లేఖ

BJP | మహిళా రిజర్వేషన్ బిల్లుపై మోదీ లేఖ BJP | న్యూఢిల్లీ-

ప్రభ న్యూస్ 12 Apr 2026 1:11 pm

అదరగొట్టిన ఆయుశ్.. అరుదైన రికార్డు..

శనివారం ఐపిఎల్‌లో చెన్నై సూపర్ రకింగ్స్, ఢి్లీ క్యాపిటల్స్‌ మధ్య జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ ఘన విజయం సాధించిన విషయం తెలసిందే. దీంతో ఈ సీజన్‌లో చెన్నై తొలి విజయాన్ని నమోదు చేసింది. చెన్నై బ్యాటింగ్‌లో సంజూ శాంసన్ సెంచరీతో విధ్వంసంస సృష్టించగా.. యువ ప్లేయఱ్ ఆయుశ్ మాత్రే కూడా రాణించాడు. ఈ మ్యాచ్‌లో అర్థ శతకం సాధించి తనపై వస్తున్న విమర్శలకు చెక్ పెట్టాడు.. ఈ మ్యాచ్‌లో 36 బంతులు ఎదురుకున్న ఆయుశ్ 3 ఫోర్లు, 4 సిక్సుల సాయంతో 59 పరుగులు చేశాడు. అయితే మంచి ఫామ్‌‌లో ఉండగా.. అతన్ని రిటైర్డ్ ఔట్‌గా పెవిలియన్‌కి పిలిపించుకున్నారు. అయితే ఆయుశ్ పెవిలియన్ చేరే సమయంలో అతడికి స్టాండింగ్ ఒవేషన్ లబించింది. అయితే సాధారణంగా క్రికెట్‌లో రిటైర్డ్ హర్ట్, రిటైర్డ్ ఔట్ రెండు వేర్వేరు. రిటైర్డ్ హర్ట్ అంటే గాయం కారణంగా మైదానం వీడి వెళ్లిపోవడం. కానీ, రిటైర్డ ఔట్ అంటే జట్టు కోసం మైదానం విడిచి వెళ్లడం. రిటైర్డ్ హర్ట్ అయితే.. మళ్లీ తిరిగి ఆడే అవకాశం ఉంటుంది. కానీ, రిటైర్డ్ ఔట్ అయితే.. మళ్లీ తిరిగి ఆడే అవకాశం ఉండదు. దీంతో ఆయుశ్ మాత్రే ఈ సీజన్‌లో తొలి రిటైర్డ్ ఔట్‌గా వెనుదిరిగి రికార్డుల్లోకెక్కాడు.

మన తెలంగాణ 12 Apr 2026 1:08 pm

Congress |నియోజకవర్గాల పెంపు

Congress | నియోజకవర్గాల పెంపు ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గేప్రధానిమోదీకి లేఖ Congress |

ప్రభ న్యూస్ 12 Apr 2026 1:05 pm

ముగిసిన రాష్ట్రస్థాయి కబడ్డీ రిఫరీ పరీక్షలు

నిజామాబాద్ స్పోర్ట్స్, ఆంధ్రప్రభ : తెలంగాణ రాష్ట్ర కబడ్డీ సంఘం అధ్యక్షుడు కాసాని

ప్రభ న్యూస్ 12 Apr 2026 1:03 pm

Breaking : ఆశా భోస్లే గుండెపోటుతో మృతి

బాలీవుడ్ లో విషాదం నెలకొంది. ప్రముఖ గాయని ఆశా భోస్లే మృతి చెందారు

తెలుగు పోస్ట్ 12 Apr 2026 1:02 pm

జిల్లా ఇంటర్ ఫలితాలు 66.19% ఉత్తీర్ణత

జిల్లా ఇంటర్ ఫలితాలు 66.19% ఉత్తీర్ణత మొదటి సంవత్సరము ఉత్తీర్ణత 56.64%ఒకేషనల్ విభాగంలో

ప్రభ న్యూస్ 12 Apr 2026 1:00 pm

Hero Nani |ప్లానింగ్ మారిందా..?

Hero Nani | ప్లానింగ్ మారిందా..? Hero Nani | ప్యారడైజ్ రిలీజ్‌పై

ప్రభ న్యూస్ 12 Apr 2026 12:56 pm

తెలంగాణ.. ఇంటర్మీడియట్ ఫలితాల్లో బాలికలదే పైచేయి

హైదరాబాద్: నేడు తెలంగాణ లో ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదల అయ్యాయి. ప్రభుత్వ సలహాదారు కె.కేశవరావు  ఫలితాలు విడుదల చేశారు. ఇంటర్మీడియట్ ఫలితాల్లో బాలికలదే పైచేయి అని కొనియడారు. ఇంటర్ మొదటి ఏడాది 3,23,807 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ఇంటర్ మొదటి సంవత్సరం 66.20 ఉత్తీర్ణత శాతం. ఇంటర్ మొదటి ఏడాది 74.40 శాతం బాలికలు, ఇంటర్ మొదటి ఏడాది 57.69 శాతం బాలురు, ఇంటర్ రెండో సంవత్సరం 3,58,490 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు..ఇంటర్ రెండో సంవత్సరం 70.58 శాతం విద్యార్థుల ఉత్తీర్ణత, ఇంటర్ రెండో ఏడాది 78.65 శాతం బాలికలు, ఇంటర్ రెండో ఏడాది 62.50 శాతం బాలురు ఉత్తీర్ణత సాధించారు. వెబ్ సైట్లలో ఇంటర్ ఫలితాలను తమ సెల్ ఫోన్ వాట్సప్ లో చూసుకునే అవకాశం ఉంది. ఇంటర్ బోర్డు నెలలోపు సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తానంది. గత ఏడాదితో పోలీస్తే పెరిగిన ఉత్తీర్ణత శాతం 2025 మొదటి ఏడాది 66.91 శాతం, 2026 లో 66.94 శాతం ఉత్తీర్ణత సాధించింది. 2026 లో ద్వితీయ సంవత్సరం 72.43 శాతం, 2026 లో 75.61 శాతం ఉత్తీర్ణత సాధించింది.   

మన తెలంగాణ 12 Apr 2026 12:38 pm

America - Iran - Talks : 21 గంటల నిష్ప్రయోజనమే.. మళ్లీ జరుగుతాయా?

అమెరికా, ఇరాన్ మధ్య జరిగిన చర్చలు ఒప్పందం లేకుండానే ముగిశాయి

తెలుగు పోస్ట్ 12 Apr 2026 12:36 pm

Market |ప‌డిపోయిన ఎగ్ రేట్‌

Market | ప‌డిపోయిన ఎగ్ రేట్‌ Market | ఆంధ్ర‌ప్ర‌భ వెబ్‌డెస్క్ :

ప్రభ న్యూస్ 12 Apr 2026 12:27 pm

ఆరోగ్యశాఖ మంత్రికి కృతజ్ఞతలు తెలిపిన అనంతరాజు గౌడ్

ఆరోగ్యశాఖ మంత్రికి కృతజ్ఞతలు తెలిపిన అనంతరాజు గౌడ్ మర్రిగూడ, ఆంధ్రప్రభ : బిఆర్ఎస్

ప్రభ న్యూస్ 12 Apr 2026 12:27 pm

మహిళా బిల్లు చారిత్రాత్మక ఘట్టం: ఎంపీ ధర్మపురి అరవింద్

నిజామాబాద్ ప్రతినిధి, ఆంధ్రప్రభ : మహిళా బిల్లు దేశ చరిత్రలో ఒక చారిత్రాత్మక

ప్రభ న్యూస్ 12 Apr 2026 12:11 pm

ఆలయాలు ఆధ్యాత్మిక నిలయాలు

ఆలయాలు ఆధ్యాత్మిక నిలయాలు సంగారెడ్డి ప్రతినిధి, ఆంధ్రప్రభ : ఆలయాలు ఆధ్యాత్మిక నిలయాలని

ప్రభ న్యూస్ 12 Apr 2026 12:04 pm

2 Matches |ఐపీఎల్‌లో డ‌బుల్ హెడ‌ర్‌

2 Matches | ఐపీఎల్‌లో డ‌బుల్ హెడ‌ర్‌ 2 Matches | ఆంధ్ర‌ప్ర‌భ

ప్రభ న్యూస్ 12 Apr 2026 12:02 pm

Shivaji Controversy |అనసూయ షాకింగ్ కామెంట్స్..

Shivaji Controversy | అనసూయ షాకింగ్ కామెంట్స్.. Shivaji Controversy | మహిళల

ప్రభ న్యూస్ 12 Apr 2026 12:00 pm

17న “చెట్టుకూలుతున్నచప్పుడు” కవిత్వసంపుటి ఆవిష్కరణ

ఉమ్మడి మెదక్ ప్రతినిధి, ఆంధ్రప్రభ : తెలంగాణ రచయితల వేదిక, సిద్ధిపేట జిల్లాశాఖ

ప్రభ న్యూస్ 12 Apr 2026 11:49 am

City |కొనసాగుతున్న కూల్చివేతలు

City | కొనసాగుతున్న కూల్చివేతలు City | ఆంధ్ర‌ప్ర‌భ వెబ్‌డెస్క్ : రేవంత్

ప్రభ న్యూస్ 12 Apr 2026 11:45 am

బోధన్ అయ్యప్ప ఆలయంలో ప్రత్యేక పూజలు…

బోధన్, ఆంధ్రప్రభ ; బోధన్ పట్టణం బీముని గుట్ట వద్ద గల శ్రీశ్రీశ్రీ

ప్రభ న్యూస్ 12 Apr 2026 11:45 am

Students |విడుద‌ల చేసిన ప్రభుత్వ సలహాదారు కె.కేశవరావు

Students | విడుద‌ల చేసిన ప్రభుత్వ సలహాదారు కె.కేశవరావు Students | ఆంధ్ర‌ప్ర‌భ

ప్రభ న్యూస్ 12 Apr 2026 11:29 am

పేద విద్యార్థికి ఎంసెట్ కోచింగ్‌కు ఆర్థిక సహాయం

పేద విద్యార్థికి ఎంసెట్ కోచింగ్‌కు ఆర్థిక సహాయం వైరా, ఆంధ్రప్రభ : వైరా

ప్రభ న్యూస్ 12 Apr 2026 11:26 am

స్వామివారి దర్శనానికి పోటెత్తిన భక్తులు

మోపిదేవి, ఆంధ్రప్రభ ; మోపిదేవిలోని శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర

ప్రభ న్యూస్ 12 Apr 2026 11:22 am

ప్రతి మహిళను పారిశ్రామికవేత్తగా తీర్చిదిద్దేందుకు కృషి

ప్రతి మహిళను పారిశ్రామికవేత్తగా తీర్చిదిద్దేందుకు కృషి ఇబ్రహీంపట్నం, ఆంధ్రప్రభ : రైజ్ సెంటర్

ప్రభ న్యూస్ 12 Apr 2026 11:16 am

అయ్యప్ప స్వామి అన్నసేవ మండప నిర్మాణానికి రూ. లక్ష విరాళం

మచిలీపట్నం, ఆంధ్రప్రభ : మచిలీపట్నం చెమ్మనగిరిపేటలోని శివాలయంలో కొలువై ఉన్న బంగారు అయ్యప్ప

ప్రభ న్యూస్ 12 Apr 2026 11:10 am

తొలి గెలుపు ఉత్సాహంలో గైక్వాడ్‌కు షాక్.. భారీ జరిమానా

చెన్నై: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 19వ సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు తొలి విజయాన్ని నమోదు చేసింది. ఢిల్లీ క్యాపిటల్స్‌తో తమ హోం గ్రౌండ్ చిదంబరం స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌లో రచ్చ లేపిన సిఎస్‌కె.. ఆ తర్వాత బౌలింగ్‌లోనూ అదరహో అనిపించింది. దీంతో ఈ సీజన్‌లో తమ సత్తా ఎంటో చాటి చెప్పింది. అయితే ఈ విజయంతో ఫుల్ జోష్‌ మీద ఉన్న చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్‌కి షాక్ తగిలింది. అతడిపై భారీ జరిమానా పడింది. మ్యాచ్‌లో స్లో ఓవర్‌ రేట్ మెయింటేన్ చేసినందుకు గాను రూ.12 లక్షలు జరిమానా విధించారు. ఇది ఈ సీజన్‌లో సిఎస్‌కెకి తొలి తప్పిందం. ఇక మరోవైపు ఢిల్లీ క్యాపిటల్స్ ఆటగాడు నితిష్ రాణాకి కూడా భారీ జరిమానా పడింది. మ్యాచ్‌లో నితీష్ రాణా ఆడనప్పటికీ.. అతను ఫీల్డ్ బయట అంపైర్‌తో వాగ్వాదానికి దిగాడు. దీంతో ఆర్టికల్ 2.3 ప్రకారం.. అతని మ్యాచ్ ఫీజ్ నుంచి 25 శాతం కోత విధించడమే కాక.. కోడ్ ఆఫ్ కండెక్ట్‌ను అతిక్రమించినందుకు ఒక డీమెరిట్ పాయింట్ విధించారు. ఇక, నిన్న జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 212 పరుగులు చేయగా.. ఢిల్లీ 20 ఓవర్లలో 189 పరుగులు చేసి ఆలౌట్ అయింది. ఫలితంగా చెన్నై సూపర్ కింగ్స్ ఈ మ్యాచ్‌లో 23 పరుగుల తేడాతో విజయం సాధించి.. ఈ సీజన్‌లో ఖాతా తెరిచింది.

మన తెలంగాణ 12 Apr 2026 11:03 am

ప్రగతి పథంలో ఇంటర్ విద్య

విద్యపై పెట్టే వ్యయాన్ని భవిష్యత్తరాలపై పెట్టే పెట్టుబడిగా చూడాలి అన్న రాష్ట్ర ముఖ్యమంత్రి నినాదం, విద్యపట్ల ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధిని స్పష్టంగా తెలియజేస్తోంది. ఈ దృక్పథంతోనే రాష్ట్రంలో ఇంటర్మీడియట్ విద్యను బలోపేతం చేస్తూ, విద్యార్థుల సమగ్రాభివృద్ధి దిశగా పలు సంస్కరణలు అమలు అవుతున్నాయి. ఇంటర్మీడియట్ విద్య విద్యార్థి జీవితంలో అత్యంత కీలక దశ. ఈ దశలోనే వారు తమ లక్ష్యాలను నిర్ణయించుకుని ఉన్నత విద్య వైపు అడుగులు వేస్తారు. కాబట్టి ఈ స్థాయిని కేవలం తరగతి దశగా కాకుండా, భవిష్యత్తును నిర్మించే బలమైన పునాదిగా భావించాలి. అందుకే నాణ్యమైన బోధన, సరైన మార్గదర్శకం, సమగ్ర వాతావరణం అత్యవసరం. ఈ నేపథ్యంలో దేశంలోనే తొలిసారిగా ఇంటర్ విద్యార్థులకు అల్పాహారం, మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రవేశపెట్టడం ఒక చారిత్రాత్మక నిర్ణయం. ఈ పథకం ద్వారా విద్యార్థుల్లో ఏకాగ్రత పెరగడంతోపాటు, ఆరోగ్యకరమైన ఆహారం అందడంవల్ల శారీరక, మానసిక అభివృద్ధి మెరుగుపడుతోంది. ముఖ్యంగా గ్రామీణ, ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు చెందిన విద్యార్థులకు ఇది ఎంతో మేలు చేస్తోంది. పరీక్షల నిర్వహణలో పారదర్శకతకోసం ఏర్పాటు చేసిన ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ వ్యవస్థ దేశంలోని అన్ని విద్య బోర్డులకు ఆదర్శంగా నిలిచింది. దీనికి రాష్ట్రంలోని అన్ని ఇంటర్ కళాశాలల సిసి కెమెరాలను అనుసంధానం చేయడం ద్వారా బోధన, పరీక్షలు, పరిపాలన వ్యవస్థ మరింత సమర్థవంతంగా మారాయి. రాష్ట్రంలోని 430 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో డిజిటల్ సదుపాయాల విస్తరణతో ఆధునిక విద్య అందుబాటులోకి వచ్చింది. ఐఎఫ్‌పి, ఐడిపి ప్యానెల్స్, ఉచిత వై-ఫై ద్వారా విద్యార్థులు ఎన్‌ఇఇటి, జెఇఇ, ఇఎపిసిఇటి, సిఎల్‌ఎటి వంటి జాతీయ స్థాయి పోటీ పరీక్షలకు సులభంగా సిద్ధమవుతున్నారు. విద్యార్థులు, కళాశాల సిబ్బందికి సంబంధించి హాజరు శాతం పెంచేందుకు ఎఫ్‌ఆర్‌ఎస్ (Face Recognition System) విధానాన్ని అమలు చేయడంద్వారా కళాశాల నిర్వహణలో పారదర్శకత పెరగడంతో పాటు, విద్యార్థుల్లో క్రమశిక్షణ, సమయపాలన వంటి లక్షణాలు అభివృద్ధి చెందుతున్నాయి. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో పరిశుభ్రత, పచ్చదనం కోసం విద్యార్థుల సంఖ్యను బట్టి సిఎఫ్‌ఎం నిధులు విడుదల చేయడం, మౌలిక సదుపాయాల అభివృద్ధికి రూ. 56 కోట్ల ప్రత్యేక నిధులు కేటాయించడం విశేషం. అలాగే క్రీడల అభివృద్ధికి ప్రత్యేక నిధులు అందించడం ద్వారా విద్యార్థుల శారీరక, మానసిక వికాసానికి ప్రాధాన్యత ఇవ్వబడుతోంది. డ్రగ్-ఫ్రీ తెలంగాణ లక్ష్యంతో ప్రహరి క్లబ్‌లు ఏర్పాటు చేసి విద్యార్థుల్లో మాదకద్రవ్యాలపై అవగాహన పెంచుతున్నారు. లెక్చరర్లకు తెలంగాణ యాంటీ నార్కోటిక్ బ్యూరో ద్వారా ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా వారు విద్యార్థులకు మార్గదర్శకులుగా మారుతున్నారు. విద్యార్థుల మానసిక ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రతి కళాశాలలో స్టూడెంట్ కౌన్సిలర్లను నియమించడం, టెలి-మానస్ వంటి కార్యక్రమాలు అమలు చేయడం అభినందనీయం. ఇది పరీక్షల భయాన్ని తగ్గించడంలో సహాయపడుతోంది. అలాగే ప్రభుత్వ అధ్యాపకులు, ప్రిన్సిపాళ్లకు కేంద్రీకృత శిక్షణ కార్యక్రమాలు నిర్వహించడంద్వారా బోధనా నైపుణ్యాలు మెరుగుపడుతున్నాయి. 14 ఏళ్ల తర్వాత ఎన్‌సిఇఆర్‌టి సిలబస్ ఆధారంగా పాఠ్యపుస్తకాలను సవరించడం విద్యార్థులకు జాతీయ స్థాయి పోటీ పరీక్షలకు అనుగుణంగా సిద్ధమవడం సులభం అవుతుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా అధ్యాపకులు, ప్రిన్సిపాళ్ల ఖాళీలను వేగంగా భర్తీ చేయడం ద్వారా బోధనలో నిరంతరత ఏర్పడింది. ప్రభుత్వ కళాశాలలో ల్యాబ్ సామాగ్రి కొరత లేకుండా చేయడంద్వారా ప్రయోగాత్మక విద్యకు ప్రాధాన్యత పెరిగింది. ఒకేషనల్ విద్యలో సంప్రదాయ కోర్సులతోపాటు పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా ఆధునిక కోర్సులను ప్రవేశపెట్టడంద్వారా విద్యార్థులు ఉపాధికి తగిన నైపుణ్యాలను సాధిస్తున్నారు. మొత్తంగా ఈ సంస్కరణలు ఇంటర్మీడియట్ విద్యను నాణ్యత వైపు నడిపిస్తూ, విద్యార్థుల భవిష్యత్‌ను బలోపేతం చేస్తున్నాయి. ప్రభుత్వం తీసుకున్న ఈ చర్యలు విద్యా వ్యవస్థను మరింత సమర్థవంతంగా మార్చి, విద్యార్థులను ఉన్నత లక్ష్యాల వైపు దారి చూపిస్తున్నాయి.  - ప్రభాకర్ రెడ్డి చల్లా

మన తెలంగాణ 12 Apr 2026 11:01 am

విద్యుత్ వైర్లకు అల్లుకున్న తీగలు పొంచి ఉన్న ప్రమాదం

వెల్దండ ఏప్రిల్ 11 ( జనంసాక్షి ) :వెల్దండ మండల పరిధిలోని బండోనిపల్లి గ్రామంలో ఇది స్తంభాలకు, వైర్లకు మొక్కల తీగలు అల్లుకొని ప్రమాదాన్ని సూచిస్తున్నాయి. స్తంభాల …

జనం సాక్షి 12 Apr 2026 10:58 am

12aprcrimealert |ఆందోళనకరంగా చిన్నారుల భవితవ్యం

12aprcrimealert | ఆందోళనకరంగా చిన్నారుల భవితవ్యం 12aprcrimealert | ఐదేళ్లలో 19వేల పోక్సో

ప్రభ న్యూస్ 12 Apr 2026 10:48 am

సాహెబ్ నగర్ లో రెండు కేజీల గంజాయి పట్టివేత

హయత్ నగర్, ఏప్రిల్ 12 (జనం సాక్షి)వనస్థలిపురం పోలీస్ స్టేషన్ సిబ్బంది, ఎస్ఓటి ఆధ్వర్యం లో 2 కిలోల గంజాయి, దాన్ని అమ్ముతున్న ముగ్గురు వ్యక్తులు, త్రాగడానికి …

జనం సాక్షి 12 Apr 2026 10:47 am

వీడుతున్న ఆక్రమణల చెర

గ్రేటర్ హైదరాబాద్‌లో ఇటీవల ఫుట్‌పాత్ ఆక్రమణలపై ప్రభుత్వం కొరడా ఝుళిపించడంతో నగరవాసులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. విస్తరిస్తున్న నగరానికి తగ్గట్టుగా రహదారులు లేకపోవడంతోపాటు భారీగా వాహనాల పెరుగుదలతో హైదరాబాద్ ట్రాఫిక్ పద్మవ్యూహంలో ప్రజలు నిత్యం ఉక్కిరిబిక్కిరవుతున్నారు. నగర ప్రజలు రద్దీ సమయాల్లో రోడ్లపై నడవాలంటేనే నరకయాతన అనుభవిస్తున్నారు. ఉన్న కొన్ని ఫుట్‌పాత్‌లను కూడా చిరు, బడా వ్యాపారస్థులు కబ్జాలు చేయడంతో ఏమీ చేయలేక రోడ్డుపైనే నడుస్తూ ప్రయాణికులు ప్రమాదాలకు గురైన ఘటనలు నగరంలో అనేకం ఉన్నాయి. పరిస్థితి తీవ్రతను గుర్తించిన ప్రభుత్వం నగరం నలువైపులా ఫుట్‌పాత్‌లపై అక్రమ కట్టడాల తొలగింపుకు నడుం కట్టడంతో ప్రజలకు భారీ ఉపశమనం లభించనుంది. రాజకీయంగా, అధికారికంగా ఏ రూపంలోనైనా ఒత్తిడిలు వచ్చినా కబ్జాదారుల కబంధహస్తాల నుండి ఫుట్‌పాత్‌లను విముక్తి చేయాలి. వేగంగా అభివృద్ధి చెందుతూ మెట్రో నగరంగా గుర్తింపు పొందుతున్న హైదరాబాద్ ఐటి, మౌలిక వసతులు, రహదారుల విస్తరణలో ముందంజలో ఉన్నా ఫుట్‌పాత్‌ల పరిస్థితి ఆందోళనకరంగానే ఉన్నాయి. అభివృద్ధిలో భాగంగా వాహనాలకు పెద్దపీట వేస్తున్న ప్రస్తుత కాలమానంలో మనుషుల అవసరాలను తీర్చడంలో వెనుకబడి పోతున్నామని చెప్పడానికి నగరంలో ఫుట్‌పాత్ నిర్వహణనే నిదర్శనం. జిహెచ్‌ఎంసి పరిధిలో సుమారు తొమ్మిది వేల కిలోమీటర్లకుపైగా రోడ్డు నెట్‌వర్క్ ఉంది. అయితే అందులో ఫుట్‌పాత్‌లు వెయ్యి కిలోమీటర్ల లోపలే ఉన్నాయి. అంటే దాదాపు 60శాతం రోడ్లకు ఫుట్‌ఫాత్‌లు లేవు. ఉన్న చోట్ల కూడా అవి పూర్తిగా వినియోగించుకునే స్థితి లేవు. ఫుట్‌పాత్‌ల సమస్యలో ప్రధాన కారణం ఆక్రమణలే. రోడ్డు పక్కన వ్యాపారులు, షాపుల విస్తరణలు, వాహనాల పార్కింగ్ వంటి కారణాలతో ఫుట్‌పాత్‌లు కబ్జా అవుతున్నాయి. పాదచారులకోసం నిర్మించిన ఫుట్‌పాత్‌లు వాణిజ్య కార్యకలాపాల కేంద్రాలుగా మారిపోతున్నాయి. ఫుట్‌పాత్‌లను ఆక్రమించడంతో నగర ప్రజలు తప్పని పరిస్థితుల్లో రహదారులపైనే నడవాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. దీంతో వేగంగా వెళ్లే వాహనాలతో ప్రమాదాలకు గురవుతున్న ఘటనలు ఉన్నాయి. ముఖ్యంగా వృ ద్ధులు, పిల్లలు, మహిళలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నగరంలో నడక ప్రమాదకరంగా మారిపోయింది. ప్రతి సంవత్సరం గ్రేటర్ హైదరాబాద్‌లో వెయ్యికిపైగా పాదచారుల ప్రమాదాలు నమోదవుతున్నాయి. ఉదాహరణకు 2024 గణాంకాలు పరిశీలిస్తే 400 మంది పాదచారులు ప్రమాదంలో మృతి చెందారు. 775 మంది గాయపడ్డారు. అంటే నగరంలో రోజుకు సుమారు 30 మందికిపైగా పాదచారులు రోడ్డు ప్రమాదాల బారీనపడుతున్నారు. ఈ ప్రమాదాలు అత్యధికంగా ఫుట్‌పాత్ సమస్యలతో ముడిపడి ఉండడం గమనార్హం. నగరంలో రహదారుల, ఫుట్‌పాత్ సమస్యలు పరిష్కరించడంలో భాగంగా వాటిని అభివృద్ధి చేసేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. సుమారు మూడు వేల కోట్లకుపైగా రూపాయలు వెచ్చించి వెయ్యి కిలోమీటర్లకు పైగా రోడ్లను అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రూపొందించింది. ఈ ప్రాజెక్టులో భాగంగా బిటి, సిసి రోడ్లతోపాటు ఫుట్‌పాత్‌లు, సెంట్ల్ మీడియన్లు, సిగ్నల్ లైట్లు ఏర్పాటు చేయనున్నారు. వీటిలో 700 కిలోమీటర్లకుపైగా రోడ్లను అభివృద్ధి చేయడంతోపాటు, అదనంగా 200 కిలోమీటర్లకుపైగా రోడ్లను ఎఫ్‌డిఆర్ సాంకేతికతతో పునర్నిర్మాణం చేయనున్నారు. వీటితోపాటు నగరం మొత్తం ఫుట్‌పాత్‌లను కూడా సమగ్రంగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా జిహెచ్‌ఎంసి 2025 -26లో గుంతలు పూడ్చడంతోపాటు ట్రాఫిక్ భద్రతా చర్యలను చేపట్టింది. నగరంలో ట్రాఫిక్ సమస్యలను తగ్గించేందుకు 24 లింక్ రోడ్ల నిర్మాణానికి సుమారు రూ. 487 కోట్ల ప్రణాళికను అమలు చేస్తున్నారు. రోడ్లు, ఫుట్‌పాత్‌ను ఆక్రమించి ట్రాఫిక్ సమస్యలకు, రోడ్డు ప్రమాదాలకు కారణమవుతున్న కట్టడాలపై కఠిన నిర్ణయాలు తీసుకునేందుకు సిద్ధ్దమైన జిహెచ్‌ఎంసి ప్రతి వారం స్పెషల్ డ్రైవ్ నిర్వహించేందుకు ప్రణాళికలు రూపొందిస్తుంది. రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం హైకోర్టు ఆదేశాలు, రాష్ట్ర ప్రభుత్వం సూచనలకు అనుగుణంగా నగరం నలువైపులా అక్రమ కట్టడాలను తొలగించేందుకు ముందుకొచ్చిన జిహెచ్‌ఎంసి ఏప్రిల్ 4వ తేదీన హైడ్రా, పోలీసు శాఖలతో సమన్వయం చేసుకొని ఆరు జోన్ల్ పరిధిలోని 798 నిర్మాణాలను నేలమట్టం చేసింది. తొలగించిన వాటిలో 340 పూర్తిస్థాయి, 458 తాత్కాలిక నిర్మాణాలున్నాయి. ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా సున్నితమైన పాతబస్తీతోపాటు కొన్ని చోట్ల ఉద్రిక్తతలు నెలకొన్నా అధికారులు సమన్వయంతో విజయవంతంగా అక్రమాలను తొలగించారు. ఇదే తరహాలో ఇకపై నగరవ్యాప్తంగా ప్రతివారం ఏదో ఒక ప్రాంతంలో స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తామని జిహెచ్‌ఎంసి అధికారులు ప్రకటించడంతో కబ్జాదారుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. నగర ప్రజలు ఇదే కోరుకుంటున్నారు. చారిత్రాత్మకమైన హైదరాబాద్ నగరంలోని ప్రధాన మార్గాల్లో ఫుట్‌పాత్ ఆక్రమణలు పలు సమస్యలకు కారణాలవుతున్నాయి. ఉదాహరణకు ప్రపంచవ్యాప్తంగా పర్యాటకులను ఆకట్టుకునే చార్మినార్ పరిసరాల్లో వ్యాపారస్థులు పూర్తిగా ఫుట్‌పాత్‌లను ఆక్రమించడంతో పర్యాటకులు నడవలేని పరిస్థితి నెలకొంది. దక్షిణ హైదరాబాద్‌కు ముఖద్వారమయిన మూసీనదిపై నాటి నిజాం కాలంలో నిర్మించిన వంతెన ఎంతో ఆకర్షణీయంగా ఉండేది. ప్రస్తుతం పాతబస్తీలో మూసీ నదిపై ఉన్న వంతెనలన్నింటిలో ‘నయాపూల్’గా పిలువబడే వంతెన ఎత్తైనది. భారీ వాహనాల ప్రయాణానికి అనువుగా నిర్మించిన ఈ వంతెనపై రిక్షాలు, సైకిళ్ల కోసం, పాదచారుల కోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు. 2000 సంవత్సరం వరకు ఇదే తరహాలో ఉండేది. అయితే దురదృష్టవశాత్తు ఇప్పుడు భారీ వాహనాల మార్గం మినహాయించి రిక్షాలు, సైకిళ్లు, పాదచారులకోసం ఏర్పాటు చేసిన మార్గాలు పూర్తిగా తోపుడు బండ్లతో నిండిపోతున్నాయి. అక్కడ పాదచారులు భారీ వాహనాలు నడిచే మార్గంలోనే నడవాల్సి ఉండడంతో ప్రమాదాలు జరిగే అవకాశాలున్నాయి. ఇదే మార్గంలో ముందుకెళ్తే చారిత్రాత్మక కట్టడాలున్న మదీనా, గుల్జర్‌హౌజ్, చార్మినార్ మరింత క్లిష్ట పరిస్థితులున్నాయి. పాతబస్తీలోనే కాదు నగరం నడిబొడ్డున ఉన్న సికింద్రాబాద్, కోఠి, నాంపల్లి, చిక్కడిపల్లి, మెహిదీపట్నం, ఆరాంఘర్, పంజాగుట్ట, అమీర్‌పేట్, కూకట్‌పల్లి, దిల్‌సుఖ్‌నగర్, ఉప్పల్ వంటి పలు ప్రధాన మార్గాల్లో ఇలాంటి దుస్థితే నెలకొంది. ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నా స్పందించకుండా ఫుట్‌పాత్‌లను ఆక్రమించిన వారిలో తప్పు చేస్తున్నామనే స్పందనలేకపోవడం, రాజకీయ ప్రయోజనాలతో వారికి మద్దతుగా నేతలు బలప్రదర్శన చేస్తూ అధికారులను అడ్డుకోవడం దురదృష్టకరం. ఇటీవల నగరంలోని ఆరు జోన్లలో అక్రమాలను తొలగిస్తుంటే పాతబస్తీతోపాటు కొన్ని చోట్ల నాయకులు అడ్డుకోవడానికి ప్రయత్నించినా అధికారులు వెనక్కి తగ్గకుండా పని పూర్తిచేయడం అభినందనీయం. ఎంతోకాలంగా అక్కడ వ్యాపారాలు చేస్తున్నారని, వారందరూ చిరు వ్యాపారులు అంటూ ఫుట్‌పాత్‌లను ఆక్రమించిన వారికి మద్దతుగా నిలిచే వారు వాదిస్తున్నారు. దీర్ఘకాలికంగా వారక్కడ ఆక్రమించి ప్రజలను ఇబ్బందుల పాలుచేస్తున్నారనే ప్రభుత్వం కఠిన నిర్ణయం తీసుకుంటుందనే వాస్తవాన్ని వారు గ్రహించాలి. చిరువ్యాపారుల జీనవోపాధి దెబ్బతినడం బాధాకరమే. ఇలాంటి వారి కోసం అందరికీ ఆమోదయోగ్యంగా ఉండేలా ప్రత్యామ్నాయం ఆలోచించి చర్యలు తీసుకోవాలి. మరోవైపు ప్రధాన కూడళ్లలో బడా వ్యాపారస్థులు కూడా తమ దుకాణాలకు ముందున్న ఫుట్‌పాత్‌లను ఆక్రమించి లావాదేవీలు నిర్వహిస్తున్న ప్రదేశాలు నగరంలో కోకొల్లలు. మరికొన్ని చోట్ల పెద్ద వ్యాపారస్థులే వారి మనుషులతో ఫుట్‌పాత్‌లను ఆక్రమింపజేసి వ్యాపారాలు నిర్వహిస్తుంటారు. వాస్తవాలు ఇలా ఉంటే చిరువ్యాపారులకు అన్యాయం జరుగుతుందంటూ రాజకీయ నేతలు అధికారులపై ఒత్తిడి తేవడం ప్రజలను ఇబ్బందుల పాలుజేయడమే. విస్తరిస్తున్న హైదరాబాద్ మహానగరానికి అనుగుణంగా రహదారులు, ఫుట్‌పాత్ అభివృద్ధి కోసం ఆలస్యంగానైనా ప్రభుత్వం చర్యలు తీసుకోవడంపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రోడ్లపై కబ్జాల తొలగింపు కార్యక్రమాన్ని ఒక్క రోజుకే పరిమితం చేసి చేతులు దులుపుకోకుండా ఆ అక్రమ కట్టడాలపై పర్యవేక్షణ నిత్యం కొనసాగాలి. తొలగించిన కట్టడాలను పాతబస్తీ వంటి కొన్ని ప్రాంతాల్లో తిరిగి నిర్మిస్తున్నట్టు వార్తలు వస్తున్న నేపథ్యంలో వాటిని అరికడితేనే ప్రభుత్వ లక్ష్యం సఫలమవుతుంది. ఎలాంటి ఒత్తిడిలకు లొంగకుండా పాతబస్తీతో సహా నగరంలోని నలుమూలల రహదారులపై అక్రమంగా వెలిసిన కట్టడాలన్నింటినీ తొలగించాలని నగరవాసులు అందరూ కోరుకుంటున్నారు. ఆక్రమణల తొలగింపుతో గ్రేటర్ రహదారులకు మహర్దశ ఏర్పడుతుందని ఆశిస్తున్నారు. ఇలాంటి బహత్కరమైన కార్యమ్రాలను తాత్కాలికంగా కాకుండా శాశ్వతంగా కొనసాగిస్తే కబ్జాదారులు మరోసారి అక్రమాలు చేయడానికి సాహసించరు. - ఐ.వి.మురళీకృష్ణ

మన తెలంగాణ 12 Apr 2026 10:45 am

తెహ్రాన్‌కు ఆయుధాలు పంపితే బీజింగ్‌కు తీవ్ర సమస్యలు

చైనాకు ట్రంప్ హెచ్చరిక వాషింగ్టన్: పశ్చిమాసియా యుద్ధ సమయంలో ఇరాన్‌కు చైనా ఆయుధాలు సరఫరా చేస్తున్నట్లు వెలువడిన నివేదికలపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్పందించారు. తెహ్రాన్‌కు ఆయుధాలు పంపితే బీజింగ్ తీవ్ర సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. అటువంటి చర్యలను ఇకనైనా మానుకోవాలని సూచించారు. హోర్మూజ్‌ను తిరిగి తెరవడానికి వీలుగా సీమైన్స్‌ను తొలగించడానికి తమ దళాలు కృషి చేస్తున్నట్లు వెల్లడించారు. ఇరాన్‌తో చర్చలు విఫలమైనప్పటికీ అంతిమ విజయం తమదేనని పేర్కొన్నారు. ఆ దేశాన్ని సైనిక పరంగా ఓడించామని […] The post తెహ్రాన్‌కు ఆయుధాలు పంపితే బీజింగ్‌కు తీవ్ర సమస్యలు appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 12 Apr 2026 10:44 am

మెదక్ నర్సింగ్ కళాశాల ప్రిన్సిపాల్ పై వెంటనే చర్యలు తీసుకోవాలి మెదక్ ఎమ్మెల్యే

మెదక్ ఏప్రిల్ 12 (జనం సాక్షి )నర్సింగ్ కళాశాల ప్రిన్సిపల్ పై వెంటనే చర్యలు తీసుకోవాలి – మంత్రి, కలెక్టర్ తో మాట్లాడినమెదక్ ఎమ్మెల్యే పైనంపల్లి రోహిత్ …

జనం సాక్షి 12 Apr 2026 10:41 am

సేవకు లభించిన గుర్తింపు..

సేవకు లభించిన గుర్తింపు.. ఇల్లెందు, ఆంధ్రప్రభ : ప్రజలకు సేవ చేసే అదృష్టం

ప్రభ న్యూస్ 12 Apr 2026 10:34 am

ఇసుక ట్రాక్టర్ సీజ్, కేసు నమోదు..

ఇసుక ట్రాక్టర్ సీజ్, కేసు నమోదు.. రఘునాథపల్లి, ఆంధ్రప్రభ : రఘునాథపల్లి మండలం

ప్రభ న్యూస్ 12 Apr 2026 10:27 am

Sharwa’s Biker sustains great momentum in second week

Sharwanand is enjoying a highly successful theatrical run with his latest release, Biker, which is holding its ground beautifully in its second week. Co-starring Malavika Nair, Rajasekhar and backed by the prestigious UV Creations, in the direction of Abhilash Reddy, the film has managed to sustain a very solid run at the ticket windows. The […] The post Sharwa’s Biker sustains great momentum in second week appeared first on Telugu360 .

తెలుగు 360 12 Apr 2026 10:22 am

ఉచితాలు ‘సామాజిక పెట్టుబడి’గా భావిస్తాం

డీఎంకే మ్యానిఫెస్టో కమిటీ హెడ్, ఎంపీ కనిమొళి చెన్నై: తమిళనాడు ఎన్నికల నేపథ్యంలో డీఎంకే మ్యానిఫెస్టో కమిటీ హెడ్, ఎంపీ కనిమొళి పార్టీ మ్యానిఫెస్టోలో ప్రకటించిన ఉచిత హామీలపై వివరణ ఇచ్చారు. ఉచితాలపై భిన్నాభిప్రాయాలున్నాయని, తాము మాత్రం దాన్ని ‘సామాజిక పెట్టుబడి’గా భావిస్తాం అని చెప్పారు. తమ మ్యానిఫెస్టో గురించి వివరిస్తూ… గతంలో కరుణానిధి ముఖ్యమంత్రిగా ఉన్నప్ప్పుడు డబుల్ బర్నర్ గ్యాస్ స్టవ్‌లు ఇచ్చారు. పొగపొయ్యిలు తగ్గిన ఫలితంగా మహిళల ఆరోగ్యమూ మెరుగైంది. ఆడపిల్లకు 10వ తరగతి […] The post ఉచితాలు ‘సామాజిక పెట్టుబడి’గా భావిస్తాం appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 12 Apr 2026 10:15 am

పేదింటి పెళ్లికి చేయూతగా నిలిచిన కాంగ్రెస్ నేత..

పేదింటి పెళ్లికి చేయూతగా నిలిచిన కాంగ్రెస్ నేత.. ఇటిక్యాల, ఆంధ్రప్రభ : ఎర్రవల్లి

ప్రభ న్యూస్ 12 Apr 2026 10:11 am

బీఆర్ఎస్ నాయకుల పరామర్శ..

బీఆర్ఎస్ నాయకుల పరామర్శ.. టేకుమట్ల, ఆంధ్రప్రభ : టేకుమట్ల మండలం రాఘవాపూర్ గ్రామంలో

ప్రభ న్యూస్ 12 Apr 2026 10:02 am

Andhra Pradesh : ఉద్యోగులు కూటమి వైపేనా.. చంద్రబాబు ఆలోచన అదేనా?

కూటమి ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులను దగ్గరకు చేర్చుకుంటుంది

తెలుగు పోస్ట్ 12 Apr 2026 9:58 am

కోతుల బెడద ఎక్కువగా ఉండడంతో..

కోతుల బెడద ఎక్కువగా ఉండడంతో.. చిట్యాల, ఆంధ్రప్రభ : మండలంలోని ఒడితల గ్రామంలో

ప్రభ న్యూస్ 12 Apr 2026 9:53 am

ఇరాన్ కు ఇదే చివరి, ఉత్తమమైన ప్రతిపాదన: జేడీవాన్స్

ఇస్లామాబాద్: ఇరాన్ తో ఒప్పందానికి రాలేకపోవడం దుర్వార్త అని అమెరికా ఉపాధ్యక్షుడు జేడీవాన్స్ తెలిపారు. చర్చలు విఫలం కావడం అమెరికా కంటే ఇరాన్ కే పెద్ద నష్టం అని అన్నారు. ఇరాన్ తో చర్చల తర్వాత జేడీవాన్స్ మీడియాతో మాట్లాడారు. ఇరాన్ ప్రతి నిధులతో 21 గంటలపాటు కీలక చర్చలు జరిపామని, అమెరికా, ఇరాన్ కు మధ్య అంతరం తగ్గించేందుకుపాకిస్థాన్ కృషి చేసిందని తెలియజేశారు. ఇరుదేశాల ఒప్పందం విషయంలో పాకిస్థాన్ సహాయపడిందని, ఇరాన్ కు ఇదే చివరి, ఉత్తమమైన ప్రతిపాదన అని హెచ్చరించారు. అణ్వాయుధాల విషయంలో ఇరాన్ నుంచి స్పష్టమైన హామీ కావాలని, ఇరాన్ అణ్వాయుధాలు, పరికరాలు సమకూర్చుకోదనే హామీ అవసరమని జేడీవాన్స్ పేర్కొన్నారు. తాము చెప్పదల్చుకున్న విషయాలను చాలా స్పష్టంగా తెలిపామని, అమెరికా చాలా సరళమైన ప్రతిపాదన, అవగాహన పద్ధతిలో వెళ్తోందని అన్నారు. ఎలాంటి ఒప్పందం కుదరకుండానే వెనక్కి వెళ్తున్నామని, ఇరాన్ వైపు నుంచి సానుకూల నిబద్ధత కనిపించలేదని విమర్శించారు. అమెరికా షరతులు అంగీకరించకూడదని ఇరాన్ నిర్ణయించుకుందని, అమెరికా ప్రతిపాదనను ఇరాన్ అంగీకరిస్తుందో లేదో చూద్దాం జేడీవాన్స్ అన్నారు.

మన తెలంగాణ 12 Apr 2026 9:50 am

నెంబర్ ప్లేటు మారుస్తూ.. ట్రాఫిక్ పోలీసులను ఏమారుస్తూ...

హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులకు ఓ వ్యక్తి షాక్ ఇచ్చాడు

తెలుగు పోస్ట్ 12 Apr 2026 9:49 am

ప్రముఖ గాయని ఆశా భోస్లేకు గుండెపోటు

ప్రముఖ గాయని ఆశా భోస్లేకు గుండెపోటు రావడంతో ఆమెను ఆసుపత్రికి కుటుంబ సభ్యులు తరలించారు.

తెలుగు పోస్ట్ 12 Apr 2026 9:43 am

నాడు అడిషనల్ ఎస్పీగా.. నేడు డీజీపీగా..

నాడు అడిషనల్ ఎస్పీగా.. నేడు డీజీపీగా.. బెల్లంపల్లి, ఆంధ్రప్రభ : రాష్ట్ర పోలీస్

ప్రభ న్యూస్ 12 Apr 2026 9:33 am

Summer Warning : హెచ్చరిక...పది రోజులు బయటకు రాకండి.. వస్తే మాడి మసైపోతారంతే

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రంలో ఎండల తీవ్రత ఎక్కువగా ఉంది.

తెలుగు పోస్ట్ 12 Apr 2026 9:29 am

12aprilsplstory |విశ్వం చూస్తోంది దైన్యంగా!

12aprilsplstory | విశ్వం చూస్తోంది దైన్యంగా! 12aprilsplstory | అమెరికా-ఇరాన్ యుద్ధం అసలు

ప్రభ న్యూస్ 12 Apr 2026 9:28 am

నో హెల్మెట్ –నో పెట్రోల్..

నో హెల్మెట్ – నో పెట్రోల్.. చౌటుప్పల్, ఆంధ్రప్రభ : పెట్రోల్ బ్యాంకుల

ప్రభ న్యూస్ 12 Apr 2026 9:27 am

చందనోత్సవానికి ఆన్ లైన్ టిక్కెట్లు

ఈనెల 20న సింహాచలం చందనోత్సవం జరగనుంది

తెలుగు పోస్ట్ 12 Apr 2026 9:25 am

Gold Prices Today : గోల్డ్ లవర్స్ కు షాక్.. దూసుకుపోతున్న బంగారం

ఈరోజు దేశంలో బంగారం ధరలు పెరిగాయి. వెండి ధరల్లో కూడా పెరుగుదల కనిపించింది.

తెలుగు పోస్ట్ 12 Apr 2026 9:19 am

విద్యుత్ సరఫరా నిలిపివేత..

విద్యుత్ సరఫరా నిలిపివేత.. చిట్యాల, ఆంధ్రప్రభ : మండలంలోని గిద్ద ముత్తారం సబ్

ప్రభ న్యూస్ 12 Apr 2026 9:02 am

12thAprilCartoon |ఆంధ్రప్రభలో నేటి కార్టూన్ ఔరా

12thAprilCartoon | ఆంధ్రప్రభలో నేటి కార్టూన్ ఔరా 12thAprilCartoon |రోబో సినిమా నుంచి

ప్రభ న్యూస్ 12 Apr 2026 8:57 am

మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయండి..

మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయండి.. కుంటాల, ఆంధ్రప్రభ : ఆరుగాలం కష్టపడి

ప్రభ న్యూస్ 12 Apr 2026 8:51 am

స్కూల్ బస్సు కింద పడి చిన్నారి మృతి

అమరావతి: గుంటూరు జిల్లా వరగాని గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. స్కూల్ బస్సు కింద పడి చిన్నారి మృతి చెందింది. స్కూల్ బస్సు దిగి ఇంటికి వెళ్తున్న చిన్నారిని చూసుకోకుండా బస్సును డ్రైవర్ కదిలించడంతో బస్సు చక్రాల కింద పడి చిన్నారి మృతి చెందింది. ఈ ప్రమాదం చూసిన బస్సు డ్రైవర్ భయంతో అక్కడినుండి పరారయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని..కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. బాధితురాలు రూప్ అన్వేష్ గా పోలీసులు గుర్తించారు. 

మన తెలంగాణ 12 Apr 2026 8:51 am

Road Accident : ఘోర రోడ్డు ప్రమాదం..పదమూడు మంది మృతి

. బీహార్ లోని కటిహార్ లో ఈ ఘోర రోడ్డు ప్రమాదంలో పదమూడు మంది మరణించారు.

తెలుగు పోస్ట్ 12 Apr 2026 8:44 am

హిందూ సమ్మేళనం పోస్టర్ ఆవిష్కరణ..

హిందూ సమ్మేళనం పోస్టర్ ఆవిష్కరణ.. చౌటుప్పల్, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లాలోని

ప్రభ న్యూస్ 12 Apr 2026 8:33 am

సందేశంతో ప్రేమ కథా చిత్రం

పిపిఆర్ ఫిలిమ్స్ పతాకంపై రాజా బిరుదుల, లావణ్య రామారావు, చినబాబు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘కాలగమనం‘. సుధాకర్ బుర్రి దర్శకత్వం వహిస్తూ, నిర్మిస్తోన్న ఈ లవ్ అండ్ యూత్ ఫుల్ ఎంటర్ టైన్ మెంట్ చిత్రం ఈనెల 17న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తోంది. హైదరాబాద్ లో ‘కాలగమనం‘ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హీరో రాజా బిరుదుల “ఒక మంచి సందేశం ఉన్న ప్రేమ కథా చిత్రమిది. యూత్‌ఫుల్ లవ్ ఎంటర్‌టైనర్‌గా అందరినీ ఆకట్టుకుంటుంది”అని అన్నారు. దర్శక, నిర్మాత సుధాకర్ బుర్రి మాట్లాడుతూ “యువతను ఆకట్టుకునే అంశాలు ఉంటూనే పెద్దల్ని కూడా ఆలోచింపజేచేసే చిత్రమిది. సినిమా విజయంపై పూర్తి నమ్మకంతో ఉన్నాం”అని తెలిపారు. ఈ కార్యక్రమంలో హీరోయిన్ లావణ్య రామారావు, రాజేష్ రాజ్ తేలు, జబర్దస్త్ రాజమౌళి, బోలే షావలి పాల్గొన్నారు.

మన తెలంగాణ 12 Apr 2026 8:24 am

అమరావతి పేరిట లక్షల కోట్ల దోపిడీ –మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి.

అమరావతి పేరిట లక్షల కోట్ల దోపిడీ – మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి.

ప్రభ న్యూస్ 12 Apr 2026 8:23 am

అకస్మాత్తుగా అడవి పంది రోడ్డు దాటడంతో..

అకస్మాత్తుగా అడవి పంది రోడ్డు దాటడంతో.. నిర్మల్ జిల్లా, దస్తూరాబాద్ ఆంధ్రప్రభ :

ప్రభ న్యూస్ 12 Apr 2026 8:05 am

Telangana : నేడు ఇంటర్ ఫలితాలు

నేడు ఇంటర్ ఫలితాలు విడుదల కానున్నాయి.

తెలుగు పోస్ట్ 12 Apr 2026 7:59 am

IPl 2026 : ఫామ్ లోకి వచ్చిన చెన్నై.. ఢిల్లీకి మరొక ఓటమి

శనివారం చెన్నైలో జరిగిన మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ ఢిల్లీ కాపిటల్స్ ను ఓడించింది

తెలుగు పోస్ట్ 12 Apr 2026 7:51 am

12aprileditorial |ప్రపంచ దేశాల ప్రేక్షక పాత్ర – అమెరికా–ఇరాన్ యుద్ధంపై మౌనంలో ప్రపంచం

12aprileditorial | ప్రపంచ దేశాల ప్రేక్షక పాత్ర – అమెరికా–ఇరాన్ యుద్ధంపై మౌనంలో

ప్రభ న్యూస్ 12 Apr 2026 7:48 am

కమర్షియల్ యాక్షన్ ఎంటర్‌టైనర్

శ్రీ సీతా రాముల కల్యాణం చూతము రారండి, అన్నయ్య, ప్రేమ కోసం, శివ రామరాజు లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలతో అలరించిన హీరో వెంకట్ సినిమాల్లోకి కమ్ బ్యాక్ ఇస్తున్నారు. విఆర్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ లో వెంకట్ హీరోగా రూపొందుతున్న మాస్ కమర్శియల్ ఎంటర్ టైనర్ ‘హరుడు’. రాజ్ తాళ్లూరి దర్శకత్వం వహిస్తున్నారు. సమ్మర్ స్పెషల్ గా మే 8న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ ట్రైలర్ లాంచ్ చేశారు. ఈ ఈవెంట్‌లో హీరో వెంకట్ మాట్లాడుతూ “దర్శకుడు రాజ్ తాళ్లూరి అద్భుతంగా సినిమాను తీశారు. ఈ సినిమాలో ప్రతి పాత్రకు ప్రాముఖ్యత ఉంటుంది. మణి జిన్న అద్భుతమైన మ్యూజిక్ అందించారు. ఇది మంచి కమర్షియల్ ఎంటర్‌టైనర్‌”అని అన్నారు. డైరెక్టర్ రాజ్ తాళ్లూరి మాట్లాడుతూ “‘ఈ సినిమా కోసం వెంకట్ ప్రాణం పెట్టి పనిచేశారు. హెబ్బా ఈ సినిమాలో కీలక పాత్ర పోషించింది. ఈ సినిమా ఖచ్చితంగా విజయాన్ని సాధిస్తుందని నమ్ముతున్నాను”అని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రవీణ్, చంద్ర మహేష్, మణి జిన్న, ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.

మన తెలంగాణ 12 Apr 2026 7:46 am

Iran - America Talks : ఇరాన్ -అమెరికా చర్చలు ఫలితం తేల్చలేదా? అసంపూర్తిగానే?

అమెరికా, ఇరాన్ మధ్య జరిగిన ప్రత్యక్ష చర్చలు అసంపూర్తిగానే ముగిశాయి

తెలుగు పోస్ట్ 12 Apr 2026 7:37 am

‘పాపం ప్రతాప్’ ఇవివి సినిమాలా..

తిరువీర్ హీరోగా ఎస్.పి. దుర్గ నరేష్ దర్శకత్వంలో రూపొందిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘పాపం ప్రతాప్’. కృషి ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రాకేశ్ రెడ్డి గడ్డం, రుద్రదేవ్ మదిరెడ్డి సంయుక్తంగా నిర్మించారు. వరుస బ్లాక్‌బస్టర్స్‌తో ఆడియన్స్‌ను అలరిస్తున్న ఈటీవి విన్ ఒరిజినల్ ప్రొడక్షన్ నుంచి రాబోతున్న ఈ సినిమా నుంచి తాజాగా రిలీజైన టీజర్,సాంగ్స్ కు మంచి స్పందన వస్తోంది. ఏప్రిల్ 17న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ నేపధ్యంలో మేకర్స్ ట్రైలర్ లాంచ్ చేశారు. హీరో అల్లరి నరేష్, డైరెక్టర్ హరీష్ శంకర్ ముఖ్య అతిధిలుగా హాజరైన ఈ వేడుక గ్రాండ్ గా జరిగింది. ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో హీరో అల్లరి నరేష్ మాట్లాడుతూ “రాధాకృష్ణ తెలుగుపై మంచి పట్టు ఉన్న మ్యూజిక్ డైరెక్టర్. ఆయన ఈ సినిమాతో మళ్లీ రావడం చాలా ఆనందంగా ఉంది. ఆయన ఇంకా మరిన్ని సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను. ఈ వేడుకకు నేను రావడానికి కారణం తిరువీర్. ‘ప్రీ వెడ్డింగ్ షో’ సినిమాకి ఆయన చాలా హార్డ్ వర్క్ చేశారు. ‘పాపం ప్రతాప్’ కూడా పెద్ద సక్సెస్ అయి ఆ విజయాన్ని కొనసాగించాలి”అని అన్నారు. హీరో తిరువీర్ మాట్లాడుతూ “పాపం ప్రతాప్ సినిమా ఇవివి సత్యనారాయణ సినిమాలా అనిపిస్తుంది. మగాడు అంటే ఏడవకూడదు, బాధపడకూడదు అంటారు. కానీ మగాడు కూడా మనిషే.. ఆ భావాన్ని ఈ సినిమాలో గొప్పగా చూపించారు. క్లైమాక్స్ అద్భుతంగా ఉంటుంది. ఈ సినిమాలో ‘పాపం ప్రతాప్’.. ‘వీర ప్రతాప్’అనిపించుకుంటాను”అని తెలిపారు. డైరెక్టర్ దుర్గా నరేష్ మాట్లాడుతూ “బయట చెప్పుకోలేక లోపల బాధపడుతున్న ప్రతి మగాడికి ఈ సినిమా ఒక కేర్ ఆఫ్ అడ్రెస్ అవుతుంది. బాండ్ పేపర్ మీద రాసి పెట్టుకోండి - ఈ సినిమా మామూలుగా ఉండదు. ‘పాపం ప్రతాప్’ నాకు మరిన్ని అవకాశాలు తెస్తుందని నమ్ముతున్నాను”అని తెలియజేశారు. ప్రొడ్యూసర్ రాకేష్ మాట్లాడుతూ “ఈ సినిమాతో గట్టిగా హిట్ కొడుతున్నాం. మీరు పెట్టిన డబ్బులకు రెట్టింపు వినోదం ఉంటుంది. అందరూ థియేటర్లలో సినిమా చూడాలని కోరుకుంటున్నాను”అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బివిఎస్ రవి, దశరథ్, సాయిలు కంపాటి, ఈటీవీ కంటెంట్ హెడ్ నితిన్ చక్రవర్తి, ఈటీవీ బిజినెస్ హెడ్ సాయి కృష్ణ, అజయ్ ఘోష్ పాల్గొన్నారు. 

మన తెలంగాణ 12 Apr 2026 7:29 am

చంద్రుడిని చుట్టేసి వచ్చిన ఆర్టెమిస్-2

వాషింగ్టన్: చంద్రుడి చుట్టూ విజయవంత పరిభ్రమణం తరువాత అమెరికా నాసాకు చెందిన ఆర్టెమిస్ బృందం తిరిగి భువికి చేరింది. 50 సంవత్సరాల తరువాత చంద్రుడిపైకి మానవ సంచారం చారిత్రక ఘట్టం అయింది. ముగ్గురు అమెరికన్లు, ఒక కెనడియన్‌తో కూడిన నలుగురు వ్యోమగాముల బృందంతో కూడిన ఆర్టెమిస్ 2 నౌక ఒరాయన్ క్యాప్సూల్ శనివారం భారతీయ కాలమానం ప్రకారం ఉదయం 5.38 గంటలకు పసిఫిక్ మహాసముద్రం శాన్‌డియాగో తీరంలో సురక్షితంగా దిగింది. చంద్రుడి వీక్షణం, వాతావరణ పరిశీలన ముగిసింది. ఇక తమ ముందున్న లక్షం చంద్రుడిపైకి నిరంతరాయంగా మనుష్యులను చేరవేయడం అని నాసా నిర్వహణాధికారి, భారతీయ సంతతికి చెందిన అమిత్ క్షత్రియ విలేకరుల సమావేశంలో తెలిపారు. బృందం తీరం చేరిన తరువాత కొద్ది సేపటికి విలేకరులతో మాట్లాడారు. అంతకు ముందు ఆర్టెమిస్ క్యాప్సూల్ ల్యాండింగ్ దృశ్యాలను కోట్లాది మంది పలు రకాల సామాజిక మాధ్యమాల ద్వారా వీక్షించారు. ఆర్టెమిస్ 2 విజయవంతం అయింది. ఇక చంద్రుడిపై అడుగిడే అత్యంత కీలక ఘట్టంతో కూడిన ఆర్టెమిస్ 4 తమ చంద్రమండల యాత్రల్లో భాగంగా, కొనసాగుతుందని నాసా అధికారి క్షత్రియ తెలిపారు. చంద్రుడి వైపు మార్గం సుగమం అయింది. ఇకపై మిగిలిన లక్షం సంపూర్తి అతి గొప్పది. ఇప్పుడు సాధించినది అతి తక్కువే అవుతుందని వ్యాఖ్యానించారు. నాసా తదుపరి లక్షాలు మనిషి చంద్రుడిపై నేరుగా దిగడం, అక్కడ ఉండేందుకు అవసరం అయిన శాశ్వత స్థావరం ఏర్పాటు చేసుకోవడం అని క్షత్రియ తెలిపారు. చంద్రుడిపై పరిభ్రమణపు ఇప్పటి యాత్రలో కమాండర్ రీడ్ వైజ్‌మ్యాన్, పైలట్ విక్టర్ గ్లోవర్, క్రిస్టియానా కోచ్, కెనడాకు చెందిన జెరెమి హాన్సెన్ ఉన్నారు. 1972 డిసెంబర్‌లో చంద్రుడిపైకి వ్యోమగాములు యుగెన్ సెర్నాన్, హరిసన్ స్కిమిట్ చేరుకుని , ముడు రోజుల పాటు చంద్రుడి ఉపరితల అధ్యయనం పూర్తి చేసుకుని వచ్చారు. ఈ కీలక చంద్ర మండల యాత్ర తరువాత చేపట్టిన రెండో యాత్ర ఇదే అయింది. ఈ యాత్ర వ్యోమగాములు సంతోషంగా, ఆరోగ్యంగా ఉన్నారని ఈ యాత్ర సంచాలకులు రిక్ హెన్‌ఫ్లింగ్ తెలిపారు. 24000 మైళ్ల వేగం వేడిమి క్యాప్సుల్ భూ వాతావరణంలోనికి గంటకు 24000 మైళ్ల వేగంతో ప్రవేశిస్తున్నప్పుడు విపరీతమైన వేడిమి ఉష్ణోగ్రతలు వెలువడ్డాయి. వీటిని తమ క్యాప్సూల్ పొరలు అత్యంత సమర్థవంతంగా తట్టుకున్నాయని, తాము సేఫ్ అని కమాండర్ వైజ్‌మ్యాన్ విజయ చిహ్నం చూపుతూ ప్రకటించారు. దీనితో నాసా మిషన్ కంట్రోలు రూంలో పెద్ద ఎత్తున చప్పట్లతో హర్షాతిరేకాలు వ్యక్తం అయ్యాయి. చంద్రుడిని దగ్గరి నుంచి పరిశీలించడంతో పాటు ఈ వ్యోమగాముల బృందం ఇప్పుడు చంద్రుడిపై సూర్యగ్రహణం కూడా వీక్షించింది. అప్పటి పరిణామాలను రికార్డు చేసకుంది. భూమి నుంచి చుంద్రడు, చంద్రుడి నుంచి భూమి ఏ విధంగా ఉంటాడు? చంద్రుడిపై పరిణామాలు ఏ విధంగా అనేది ఎప్పటికప్పుడు వీక్షించి వీడియోలు పంపించారు. చంద్రుడిపైకి భద్రంగా చేరడం, సురక్షితంగా ఆనందంగా తిరిగిరావడం అనే రెండు లక్షాలు నెరవేరాయని నాసా నిర్వాహకులు తెలిపారు. ఇది ఓ లక్కు కాదు, దీని వెనుక వేయి మంది అపార పరిశ్రమ దాగి ఉందని వెల్లడించారు. ఈ యాత్ర మొత్తం 700,237 మైళ్లు సాగింది. గరిష్ట వేగం గంటకు 24664. వ్యోమగాములకు ముందుగా వైద్య పరీక్షలు జరిపి, తరువాత వారిని హుస్టన్‌లోని నాసా కేంద్రంలో కొద్ది రోజుల పాటు పరిశీలనకు ఉంచుతారు. తరువాత వారికి పూర్తి స్వేచ్ఛ కల్పిస్తారు. 

మన తెలంగాణ 12 Apr 2026 6:20 am

నేడు ఇంటర్ ఫలితాలు

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో ఆదివారం(ఏప్రిల్ 12) ఇంటర్మీడియేట్ ఫలితాలు విడుదల కానున్నాయి. ఉదయం 11 గంటలకు విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణాతో కలిసి ప్రభుత్వ ప్రధాన సలహాదారు కే.కేశవరావు ఇంటర్ ప్రథ మ, ద్వితీయ సంవత్సరం ఫలితాలు విడుదల చే యనున్నారు. http://tgbie.cgg.gov.in, http: //results.cgg.gov.in వెట్‌సైట్‌లో విద్యార్థులు ఇంటర్ ఫలితాల చూసుకోవచ్చు. ఈ ఏడాది ఫిబ్రవరి 25 నుంచి మార్చి 18 వరకు జరిగిన ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సర పరీక్షలు జరిగాయి. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 9.9లక్షల మంది విద్యార్థులు ఇంటర్ పరీక్షలకు హాజరయ్యారు. అయి తే గతంతో పోలిస్తే ఈ సారి అత్యంత వేగంగా బో ర్డు ఫలితాలను విడుదల చేయనుంది. ఫలితాలను వీలైనంత త్వరగా విడుదల చేసే లక్ష్యంతో మార్చి మొదటి వారం నుంచే బోర్డు జవాబుపత్రాల మూల్యాంకనం ప్రారంభించి వేగంగా ప్రక్రియ పూర్తి చేసింది. గతంలో సాధారంగా ఏప్రిల్ చివరి వారంలో లేదా మే మొదటి వారంలో ఇంటర్ ఫలితాలు చేసేవారు. ఈసారి మాత్రం గతంలో కంటే ముందుగానే ఫలితాలు విడుదల చేస్తున్నారు. ఇంటర్ ఫలితాలు ఈసారి త్వరగా విడుదల చేస్తున్న నేపథ్యంలో అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు త్వరగా నిర్వహించి విద్యాసంవత్సరం ప్రారంభం లోపే ఫలితాలు ప్రకటించనున్నారు. తద్వారా ఇంటర్ తర్వాత ప్రవేశాలు పొందే ఇంజనీరింగ్, ఇతర వృత్తి విద్యా కోర్సులు, డిగ్రీ కోర్సులలో విద్యార్థులు సకాలంలో ప్రవేశాలు పొందనున్నారు. వాట్సాప్‌లో ఇంటర్ ఫలితాలు రాష్ట్రంలో విడుదల కానున్న ఇంటర్ ఫలితాలు తెలంగాణ మీసేవా వాట్సాప్ చాట్‌బాట్ వాట్సాప్ ద్వారా నేరుగా తమ పరీక్ష ఫలితాలు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. మీసేవా తెలంగాణ వాట్సాప్ నెంబర్ 8096958096కు ‘Hi’ అని మెసేజ్ పంపించడం ద్వారా మీసేవా చాట్‌బాట్ మొదలవుతుంది. ‘BIE Exam Result’ టైప్ చేసి Open Service ఆప్షన్ ఎంపిక చేసుకున్న తర్వాత మీ రోల్ నంబర్ నమోదు చేయండి, సంవత్సరం (1వ / 2వ) స్ట్రీమ్ (జనరల్ / వొకేషనల్) ఎంచుకుని సమర్పిస్తే ఇంటర్ ఫలితం తక్షణమే వాట్సాప్‌లో వస్తుంది. రేపు దోస్త్ నోటిఫికేషన్ రాష్ట్రంలో ఇంటర్మీడియేట్ పరీక్షా ఫలితాలు ఆదివారం విడుదల కానున్న నేపథ్యంలో డిగ్రీ ప్రవేశాల కోసం దోస్త్ నోటిఫికేషన్ సోమవారం(ఏప్రిల్ 13) విడుదల చేయాలని ఉన్నత విద్యామండలి నిర్ణయించింది. ఉదయం 11.30 గంటలకు చైర్మన్ వి.బాలకిష్టారెడ్డి దోస్త్ నోటిఫికేషన్ విడుదల చేయనుననారు. ఈసారి డిగ్రీ కోర్సులలో కొత్త కోర్సులు అందుబాటులోకి రానున్నాయి. మారుతున్న పరిశ్రమ అవసరాలు, యువత ఆకాంక్షలకు అనుగుణంగా కొత్త కోర్సులను రూపకల్పన చేశారు.బిఎస్‌సిలో 9, బిబిఎలో 5, బి.కాంలో 3, బి.ఎలో 2, బిఎస్‌సి ఆనర్స్ నాలుగేళ్ల కోర్సులోనూ కొత్తగా 4 కోర్సులు అందుబాటులోకి రానున్నాయి.

మన తెలంగాణ 12 Apr 2026 6:00 am

12aprSunday2026 |ఆంధ్రప్రభ ఆదివారం సంచిక

12aprSunday2026 | ఆంధ్రప్రభ ఆదివారం సంచిక 12aprSunday2026 | ఈ సంచికలో… 1.జలియన్‌వాలా

ప్రభ న్యూస్ 12 Apr 2026 6:00 am

తొలగిన ప్రతిష్టంభన

ఇస్లామాబాద్ : పాకిస్థాన్ వేదికగా అమెరికా , ఇరాన్ ఉన్నత స్థాయి ప్రతినిధి బృందాల మధ్య ముఖాముఖి అధికారిక చర్చలు శనివారం రాత్రి జరిగాయి. ముందుగా వేర్వేరుగా తరువాత నేరుగా జరిగిన చర్చలు ముగిశాయి. తరువాత అమెరికా, ఇరాన్ ప్రతినిధుల బృందాలు పరస్పరం మధ్యమధ్యలో మూడు పక్షాల మధ్య త్రైపాక్షిక చర్చలు కూడా జరిగాయి.రెండో దఫా చర్చలు శనివారం అర్థరాత్రి తరువాత కానీ ఆదివారం కానీ జరుగుతాయని ఇరాన్ టీవీ తెలిపింది. అయితే ఈ విషయాన్ని పాకిస్థాన్ అధికార వర్గాలు నిర్థారించలేదు. 1979 నాటి ఇస్లామిక్ రెవెల్యూషన్ తరువాత ఇరాన్ అమెరికా మధ్య జరిగిన ముఖాముఖీ చర్చలు ఇవే. ఇప్పుడు కుదిరిన అంగీకారానికి క ట్టుబడి ఉంటామని ఇరుపక్షాలు తెలిపాయి. లిఖితపూర్వక పత్రాలను ఇచ్చిపుచ్చుకున్నాయి. సర్దుబాట్లకు సమ్మతిస్తున్నామని ఇందులో తెలియచేసుకున్నట్లు వెల్లడైంది. పశ్చిమాసియా పోరుకు శాశ్వ త శాంతి పరిష్కారం దిశలో ఇస్లామాబాద్‌లో సా గుతోన్న సంప్రదింపులపై ప్రపంచవ్యాప్త ఉత్కంఠత నెలకొంది. ఇరాన్ డిమాండ్లలో అత్యంత కీలకమైన మూడు నాలుగింటిపై అమెరికా నుంచి సానుకూ ల స్పందన వెలువడిందని స్పష్టం అయింది. ఖతా ర్ ఇతర దేశాల్లోని ఇరాన్ బ్యాంకు ఖాతాల స్తంభ న ఎత్తివేత, ఆస్తుల విడుదల, ఇరాన్ సొంతం చేసేందుకు అంగీకారం కుదిరిందని వెల్లడైంది. లె బనాన్‌పై ఇజ్రాయెల్ దాడులను నిలిపివేయించేందుకు చర్యలు తీసుకుంటామని కూడా అమెరికా హామీ ఇచ్చింది. దీని తరువాతనే ఇరాన్ బృందం నేరుగా అమెరికా బృందంతో చర్చలకు సిద్ధపడింద ని అధికార వర్గాలు అంతర్గతంగా తెలిపాయి. అమెరికా ఉన్నత స్థాయి బృందంలో దేశ ఉపాధ్యక్షులు జెడి వాన్స్, ట్రంప్ అల్లుడు, జెర్‌డ్ కుశ్నేర్, మిడిలిస్టు దూత స్టీవ్ విట్కాఫ్ ఉన్నారు. ఇరాన్ తరఫున విదేశాంగ మంత్రి అరాగ్చి, స్పీకర్ ఘాలీబాఫ్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ముందుగా పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ రెండు దేశాల ప్రతినిధి బృందాలతో వేర్వేరుగా సుదీర్ఘ చర్చలు జరిపారు. ఈ దశలో అత్యంత కీలకమైన క్లిష్ట అంశాలు ప్రస్తావనకు వచ్చాయి. తమ షరతులు నెగ్గితేనే నేరుగా పరస్పర చర్చలు ఉంటాయని షరీఫ్‌కు ముందుగా ఇరుదేశాల ప్రతినిదులు తేల్చిచెప్పినట్లు తెలిసింది. అయితే వారికి నచ్చచెప్పి, పరోక్ష చర్చలతో లాభం లేదని, నేరుగా మాట్లాడుకుంటేనే ఫలితం ఉంటుందని పాక్ ప్రధాని వారికి నచ్చచెప్పినట్లు , తరువా త ముఖాముఖీ చర్చలు జరిగినట్లు స్పష్టం అయిం ది. చర్చలు పురోగతిలో ఉన్నాయనే ఆశిస్తున్నట్లు పాక్ అధికార వర్గాలు సంతృప్తి వ్యక్తం చేశాయి. తీవ్రస్థాయి ఉద్రిక్తతల తరువాత ఇరుదేశాల ప్రతినిధి బృందాలు నేరుగా మాట్లాడుకోవడం ఇదే తొ లిసారి అని ఈ చర్చలపై పాకిస్థాన్ టీవీ వార్తా కథనాలు వెలువరించింది. ఈ సందర్భంగా పాకిస్థాన్ సమర్థవంత దౌత్యనీతిని చాటేందుకు విశేషాలను జోడించారు. ఈ చర్చలతో ఇరుపక్షాల మధ్య శాం తికి వీలేర్పడుతుందని ప్రపంచ నేతలు సహేతుక ప్రకటనలు వెలువరించారని, పాక్ దౌత్యనీతి విజ యం దిశలో సాగుతోందని తెలిపారు. తొలి దఫా చర్చల తరువాత పాకిస్థాన్ విదేశాంగ కార్యాల యం నుంచి సంబంధిత విషయాలపై అధికారిక ప్రకటన వెలువడుతుందని ఓ అధికారి నిర్థారించా రు. ఈ చర్చలతో సుస్థిర శాంతి స్థాపనకు మార్గం ఏర్పడుతుందని తాము ఆశిస్తున్నట్లు ప్రధాని షరీఫ్ తెలిపారు. చర్చలలో ఇరాన్ వైఖరి పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. అమెరికా , ఇరాన్ ప్రతినిధి బృందాలతో చర్చలలో పాకిస్థాన్ తరఫున ప్రదాని షరీఫ్‌తో పాటు దేశ విదేశాంగ మంత్రి, ఉప ప్రధా ని ఇషాఖ్ డార్, సైనిక దళాల ప్రధానాధికారి మా ర్షల్ అసిం మునీర్, అంతర్గత వ్యవహారాల మం త్రి మెహిసన్ రజానక్వీ ఇతరులు పాల్గొన్నారు. ఇ స్లామాబాద్‌లో చర్చలు ఐదు గంటలు ఆలస్యం గా మొదలయ్యాయని తెలిసిందని అంతకు ముందు ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇరాన్ షరతుల తో ఈ పరిస్థితి ఏర్పడిందని, తాము అన్ని గమని స్తూ ఉన్నామని, చర్చల పట్ల ఇరాన్ వైఖరి, చిత్తశు ద్ధి ఏమిటనేది తెలుస్తూనే ఉందన్నారు. చర్చలు విఫలమైతే భారీ మూల్యం : ట్రంప్ ఇస్లామాబాద్ చర్చలు ఎలా జరగుతున్నాయో తన కు అవగాహన కానీ, సమాచారం కానీ లేదని అ మెరికా అధ్యక్షుడు ట్రంప్ అన్నారు. కానీ తక్కువ సమయంలోనే ఇరాన్ చిత్తశుద్ధిని చర్చల విషయంలో అంచనా వేయగలమని అన్నారు. ఒకవేళ చర్చలు విఫలమైతే ఇరాన్‌పై దాడులు భీకరంగా ఉంటాయని, అత్యంత భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. శక్తివంతమైన ఆ యుధాలు ప్రయోగిస్తామన్నారు. ఇరాన్‌తో చ ర్చ లు ఆలస్యం కావడంపై కొంత అసహనం వ్యక్తం చేశారు. హర్మూజ్ జలసంధి వీలైంనత త్వరగా తెరుచుకోబోతోందని, ప్రత్యామ్నాయ రవాణా మా ర్గాలు కూడా అన్వేషిస్తున్నట్లు ట్రంప్ వివరించారు. ఇరాన్‌ను విఫలమవుతున్న దేశంగా పేర్కొన్నారు. 

మన తెలంగాణ 12 Apr 2026 5:30 am

త్వరలో బిసిలకు సబ్‌ప్లాన్

మన తెలంగాణ/నాంపల్లి: దక్షిణాది రాష్ట్రాలకు నిధుల కేటాయింపుల్లో కేంద్రం వివక్ష చూపుతున్నదని, డీలిమిటేషన్ ప్రక్రియల్లోనూ చట్టసభలకు సీ ట్లు పెంచడంలోనూ అదే తరహాలో వ్యవహరిస్తున్నదని రాష్ట్ర డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తీవ్ర స్థాయిలో విమర్శించారు. 2011 జనాభా లె క్కల ప్రకారం కేంద్రం ఎమ్మెల్యేలు, ఎంపీల నియోజకవర్గాల పునర్విభజన జరిగితే ద్రవిడ రాష్ట్రాల రాజకీయ ఉనికే ప్రశ్నార్థకమవుతుందన్నారు. ఈ మేరకు శనివారం రవీంధ్రభారతిలో రాష్ట్ర బీసీ సం క్షేమశాఖ పక్షాన జ్యోతిరావు పూలే జయంతి ఉత్సవాలకు ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రసంగించారు. రాష్ట్రంలో ప్రజాపాలన సర్కార్ సామాజిక స్పృహ, సామాజిక న్యాయానికి పూర్తిగా కట్టుబడి పనిచేస్తోందని, త్వరలో బీసీలకు సబ్‌ప్లాన్ గురిం చి ఆలోచన చేస్తామని ఆయన భరోసా ఇచ్చారు. దేశంలో బీజేపీ పాలిత రాష్ట్రాలకు కేంద్రం భారీగా నిధులు కేటాయిస్తున్నదని, అదే ఇతర పార్టీలు అ ధికారంలో ఉన్న రాష్ట్రాల పట్ల అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నదని తీవ్రస్థాయిలో దుయ్యబట్టారు. తెలంగాణ నుంచి కేంద్రానికి ఒక రూపాయి పన్ను ల రూపంలో వెళ్లగా.. తిరిగి 37 పైసలు మాత్రమే పంపిస్తున్నదని, అదే బీజేపీ పాలిత యూపీ, ఎం పీ, రాజస్థాన్, బీహార్ తదితర రాష్ట్రాలకు భారీగా నిధులు ఇస్తున్నదని ఆయన వివరించారు. నిధుల రాబడిలో కేంద్రం తెలంగాణకు నష్టం చేస్తోందని, రాష్ట్రంలో ఫ్యూడల్ శక్తుల పునరేకీకరణ యత్నం జరుగుతుందని, ఈ నేపథ్యంలో బహుజనులు ఏ కం కావాలని భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం కులగణన లెక్కల ప్రకారం తెలంగాణలో ఎమ్మెల్యేలు, లోకసభ స్థానాలు పెరుగాల్సి ఉన్నదని, కానీ, కేంద్రం మాత్రం 2011 జనాభా లెక్కల ఆధారంగా తీసుకొని దక్షిణాది రాష్ట్రాల్లో సీట్ల సంఖ్యను తగ్గించేందుకు యత్నిస్తున్నదని, దీనికి వ్యతిరేకంగా సీడబ్లూసీ సమావేశంలో సీఎం రేవంత్ గళం విప్పరాని, దీని గురించి పెద్ద చర్చ జరుగుతోందని గుర్తుచేశారు. కేంద్రం ఇష్టారీతిన, రాజకీయ దురుద్దేశంతో దక్షిణాది రాష్ట్రాలను బలహీనపర్చేందుకు కేంద్రం పన్నుల్లో వాటాను తగ్గించిందని పేర్కొన్నారు. ఈ దిశగా కేంద్రంపై తమ పార్టీ ఒత్తిడి తీసుకొచ్చేందుకు యత్నిస్తోందన్నారు. కార్యక్రమానికి రాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ నాయకులు వి.హనుమంతరావు అధ్యక్షత వహించారు. రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి, రాష్ట్ర శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాశ్, జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, ఎంపీ ఆర్.కృష్ణయ్య, రాష్ట్ర ప్రభుత్వ బీసీ సంక్షేమశాఖ కమిషనర్ బాల మాయదేవి, రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ జి.నిరంజన్, జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్, జాతీయ బీసీ ఉద్యమ నాయకులు గుజ్జ కృష్ణ, కుల్కచర్ల శ్రీనివాస్, నీల వెంకటేశ్, రాష్ట్ర ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయికుమార్, బీసీ ఆర్థిక సంస్థ చైర్మన్ నూతి శ్రీకాంత్, ఎమ్మెల్యే సంజీవరెడ్డి పలువురు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సీడీని ఆవిష్కరించారు.

మన తెలంగాణ 12 Apr 2026 5:00 am