SENSEX
NIFTY
GOLD
USD/INR

Weather

28    C
...

యూరియా యాప్ ను తక్షణమే తొలిగించాలి

యూరియా యాప్ ను తక్షణమే తొలిగించాలి హుజూర్‌నగర్, ఆంధ్రప్రభ ; హుజూర్‌నగర్ పట్టణ

ప్రభ న్యూస్ 19 Feb 2026 12:28 pm

Andhra Pradesh : మండలిని కుదిపేసిన ఇందాపూర్ డెయిరీ

శాసనమండలిని హెరిటేజ్ ఇందాపూర్ వ్యవహారం కుదిపేసింది

తెలుగు పోస్ట్ 19 Feb 2026 12:26 pm

ఢిల్లీ ఎయిర్ పోర్ట్ లో బంగ్లాదేశ్ విద్యార్థి నేత అరెస్ట్

బంగ్లాదేశ్‌ లో గతేడాది జరిగిన ఓ హిందూ పోలీసు అధికారి హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న విద్యార్థి నాయకుడిని ఢిల్లీ విమానాశ్రయంలో భద్రతా దళాలు అదుపులోకి తీసుకున్నాయి. నిందితుడు అహ్మద్ రజా హసన్ మెహదీ భారత్ మీదుగా ఐరోపాకు పారిపోయేందుకు ప్రయత్నిస్తూ పట్టుబడ్డాడు. నిందితుడిని బంగ్లాదేశ్‌ కు డీపోర్ట్ చేశామని అధికారులు తెలిపారు. బంగ్లాదేశ్ లో షేక్ హసీనా ప్రభుత్వం పతనమైన రోజు దేశవ్యాప్తంగా హింసాకాండ చెలరేగింది. హబిగంజ్‌ లోని బానియాచాంగ్ పోలీసు స్టేషన్‌పై ఆందోళనకారులు […] The post ఢిల్లీ ఎయిర్ పోర్ట్ లో బంగ్లాదేశ్ విద్యార్థి నేత అరెస్ట్ appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 19 Feb 2026 12:25 pm

డంపింగ్‌ యార్డులో అగ్నిప్రమాదం..

డంపింగ్‌ యార్డులో అగ్నిప్రమాదం.. బెల్లంపల్లి, ఆంధ్రప్రభ : బెల్లంపల్లి పట్టణంలోని బెల్లంపల్లి బస్తీ

ప్రభ న్యూస్ 19 Feb 2026 12:24 pm

బల్క సుమన్ అరెస్టుకు మంచిర్యాల జిల్లా బంద్

మంచిర్యాల, ఆంధ్రప్రభ : మంచిర్యాల జిల్లా భారతీయ రాష్ట్ర సమితి అధ్యక్షుడు చెన్నూర్

ప్రభ న్యూస్ 19 Feb 2026 12:19 pm

ఘనంగా ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలు

ఎండపల్లి, ఆంధ్రప్రభ : మండల కేంద్రంలో యాంగ్ వారియర్స్ యూత్ ఆధ్వర్యంలో ఛత్రపతి

ప్రభ న్యూస్ 19 Feb 2026 12:15 pm

Kavitha : నేను పోటీ చేసేది అక్కడే : కవిత

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత కీలక వ్యాఖ్యలు చేశారు

తెలుగు పోస్ట్ 19 Feb 2026 12:12 pm

తెలంగాణలో పరీక్షల మధ్యలోనూ స్పెషల్ క్లాసులు.. టెన్త్ విద్యార్థులపై విద్యాశాఖ కొత్త ప్లాన్!

ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి ఫలితాలను మెరుగుపరిచేందుకు తెలంగాణ విద్యాశాఖ సరికొత్త ప్రణాళికను సిద్ధం చేసింది. మార్చి 14 నుంచి ప్రారంభం కానున్న ఎస్ఎస్‌సీ బోర్డు పరీక్షల్లో 100 శాతం ఉత్తీర్ణత సాధించడమే లక్ష్యంగా సపోర్టివ్ ప్లాన్ అమలు చేయాలని నిర్ణయించింది. దీని ప్రకారం, విద్యార్థుల సామర్థ్యాన్ని బట్టి వారిని మూడు గ్రూపులుగా విభజించి ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు. ప్రీ-ఫైనల్ పరీక్షల్లో వచ్చిన మార్కుల ఆధారంగా విద్యార్థులను వర్గీకరిస్తారు. కనీస మార్కులు సాధించడంలో ఇబ్బంది పడుతున్న వారిని […] The post తెలంగాణలో పరీక్షల మధ్యలోనూ స్పెషల్ క్లాసులు.. టెన్త్ విద్యార్థులపై విద్యాశాఖ కొత్త ప్లాన్! appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 19 Feb 2026 12:10 pm

Maoist |ఐదుగురు మావోయిస్టులు మృతి

Maoist | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : తెలంగాణ – ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దుల్లో

ప్రభ న్యూస్ 19 Feb 2026 12:10 pm

అందుకే స్టంట్స్‌ చేయలేదు: ప్రియాంక చోప్రా

‘ది బ్లఫ్‌..సినిమా ప్రచారంలో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడారు సినిమా: భారతీయ సినిమాలతో పాటు హాలీవుడ్‌లోనూ వరుస ప్రాజెక్ట్‌లు చేస్తూ అలరిస్తున్నారు నటి ప్రియాంక చోప్రా. ప్రస్తుతం ‘వారణాసి్ణతో బిజీగా ఉన్నారు. మరోవైపు ఆమె నటించిన ‘ది బ్లఫ్‌ విడుదలకు సిద్ధమైంది. దీని ప్రచారంలో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ‘వారణాసి గురించి మాట్లాడారు. ‘ఇండియాలోనే బెస్ట్‌ డైరెక్టర్‌లలో ఒకరైన రాజమౌళి దర్శకత్వంలో నటించడం ఆనందంగా ఉంది. ఇది నా కెరీర్‌కు అర్థం చెప్పే సినిమా అవుతుంది. దీని […] The post అందుకే స్టంట్స్‌ చేయలేదు: ప్రియాంక చోప్రా appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 19 Feb 2026 12:08 pm

GPS: Dil Raju Buys Worldwide Rights On NRA

In the current challenging theatrical climate, very few buyers are willing to acquire a film’s rights on an NRA basis, unless the project carries extraordinary buzz or a strikingly strong combination. In a surprising but confident move, star producer Dil Raju has picked up the worldwide theatrical rights (AP/TS and overseas) of Gaayapadda Simham, the […] The post GPS: Dil Raju Buys Worldwide Rights On NRA appeared first on Telugu360 .

తెలుగు 360 19 Feb 2026 12:05 pm

Vivek Venkataswamy |సీఎం అన్నీ వివరిస్తారు..

Vivek Venkataswamy | ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : సర్పంచ్ ఎన్నికలు, మున్సిపల్,

ప్రభ న్యూస్ 19 Feb 2026 12:04 pm

Breaking : కర్రెగుట్టలో భారీ ఎన్ కౌంటర్.. ఐదుగురు మావోల మృతి

ఛత్తీస్ గఢ్ రాష్ట్రంలో కర్రెగుట్టలో భారీ ఎన్ కౌంటర్ జరిగింది

తెలుగు పోస్ట్ 19 Feb 2026 12:04 pm

ఈ నెల 24న ఏపీ కేబినెట్ భేటీ

ఏపీ మంత్రిమండలి సమావేశం ఈ నెల 24వ తేదీన జరగనుంది. వెలగపూడి సచివాలయంలో మధ్యాహ్నం 3 గంటలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఈ భేటీ నిర్వహించనున్నారు. ఈ మేరకు సీఎస్ విజయానంద్ నిన్న ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సమావేశానికి సంబంధించి అన్ని శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులు నిర్ణీత ఫార్మెట్ లో తమ ప్రతిపాదనలను 23వ తేదీ ఉదయం 11 గంటల లోపు పంపాలని ఉత్తర్వుల్లో సీఎస్ పేర్కొన్నారు.కాగా, కేబినెట్ […] The post ఈ నెల 24న ఏపీ కేబినెట్ భేటీ appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 19 Feb 2026 12:00 pm

T20 WC 2026: ఇటలీతో మ్యాచ్.. రెండో వికెట్ కోల్పోయిన విండీస్

టీ20 వరల్డ్‌కప్‌ 2026లో భాగంగా కోల్‌కతాలోని ఈడెన్‌ గార్డెన్స్‌ వేదికగా తమ చివరి లోగ్ మ్యాచ్ లో వెస్టిండీస్‌, ఇటలీ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్ లో టాస్‌ గెలిచిన ఇటలీ మొదట బౌలింగ్‌ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్ చేపట్టిన విండీస్ కు రెండో ఓవర్ లోనే ఇటలీ షాకిచ్చింది. ఓపెనర్ బ్రాండన్ కింగ్ 4 పరుగులకే వెనుదిరిగాడు. తర్వాత వచ్చిన హెట్మెయర్(1) కూడా పెవిలియన్ చేరాడు. అయితేచ, మరో ఓపెనర్ షై హోప్ దూకుడుగా బ్యాటింగ్ చేస్తున్నాడు. ఈ క్రమంలో అర్ధశతకాన్ని పూర్తిచేసుకున్నాడు. హోప్ ధనాధన్ ఇన్నింగ్స్ విండీస్ 10 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 84 పరుగులు చేసింది. క్రీజులో హోప్(62), చేజ్(16)లు ఉన్నారు. జట్ల వివరాలు: ఇటలీ: జస్టిన్ మోస్కా, ఆంథోనీ మోస్కా, సయ్యద్ నఖ్వీ, JJ స్మట్స్, హ్యారీ మానెంటి(సి), బెన్ మనేంటి, గ్రాంట్ స్టీవర్ట్, జియాన్ మీడే(w), క్రిషన్ కలుగమాగే, థామస్ డ్రాకా, అలీ హసన్. వెస్టిండీస్: బ్రాండన్ కింగ్, షాయ్ హోప్(w/c), షిమ్రాన్ హెట్మెయర్, రోస్టన్ చేజ్, షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్, రోవ్‌మన్ పావెల్, జాసన్ హోల్డర్, మాథ్యూ ఫోర్డ్, అకేల్ హోసేన్, గుడాకేష్ మోటీ, షమర్ జోసెఫ్.

మన తెలంగాణ 19 Feb 2026 11:54 am

బిల్ గేట్స్‌కు ఎప్‌స్టీన్ ఫైల్స్ సెగ.. ఢిల్లీ సదస్సులో ప్రసంగం రద్దు!

ఢిల్లీ ఏఐ సదస్సులో తన కీలక ప్రసంగాన్ని రద్దు చేసుకున్న బిల్ గేట్స్ ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న ఎప్‌స్టీన్ ఫైల్స్ వివాదం మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్‌ను వెంటాడుతోంది. ఈ వివాదం కారణంగా, ఢిల్లీలో జరుగుతున్న ప్రతిష్ఠాత్మక ఃఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026ఃలో ఆయన ఇవ్వాల్సిన కీలక ప్రసంగాన్ని చివరి నిమిషంలో రద్దు చేసుకున్నారు. ఈ మేరకు గేట్స్ ఫౌండేషన్ గురువారం ఉదయం అధికారికంగా ప్రకటించింది.లైంగిక నేరస్తుడిగా శిక్ష అనుభవించి జైలులో ఆత్మహత్య చేసుకున్న […] The post బిల్ గేట్స్‌కు ఎప్‌స్టీన్ ఫైల్స్ సెగ.. ఢిల్లీ సదస్సులో ప్రసంగం రద్దు! appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 19 Feb 2026 11:54 am

తెలంగాణలో ఉచిత బస్సు ప్రయాణం… త్వరలో మహాలక్ష్మి స్మార్ట్‌కార్డు

తెలంగాణ ప్రభుత్వం ఆర్టీసీ బస్సులలో మహిళలకు ఉచిత ప్రయాణాన్ని మరింత సులభతరం చేయడానికి మహాలక్ష్మి స్మార్ట్ కార్డులను ప్రవేశపెడుతోంది. ఈ మేరకు స్మార్ట్ కార్డులను త్వరగా సిద్ధం చేయాలని ఆర్టీసీని ప్రభుత్వం ఆదేశించింది. జూన్ 2వ తేదీ నుంచి స్మార్ట్ కార్డులను ఇవ్వనున్నారని తెలుస్తోంది. స్మార్ట్ కార్డులు వస్తే మహిళలు ఆధార్ కార్డులు వెంట తీసుకువెళ్లవలసిన అవసరం ఉండదు. రాష్ట్ర బడ్జెట్ సన్నాహక సమావేశాల్లో భాగంగా ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టివిక్రమార్క సచివాలయంలో రవాణా శాఖ […] The post తెలంగాణలో ఉచిత బస్సు ప్రయాణం… త్వరలో మహాలక్ష్మి స్మార్ట్‌కార్డు appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 19 Feb 2026 11:47 am

MODI |ఈ సమ్మిట్ నిర్వహణ దక్షిణాసియాకే గర్వ కారణం

MODI | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : ఏఐ కేంద్రంగా భారత్ మారుతోందని

ప్రభ న్యూస్ 19 Feb 2026 11:45 am

బీఆర్ఎస్ నాయకుల నిరసన.. అరెస్ట్

బీఆర్ఎస్ నాయకుల నిరసన.. అరెస్ట్ చెన్నూర్, ఆంధ్రప్రభ :మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గ

ప్రభ న్యూస్ 19 Feb 2026 11:43 am

వివక్షతో వ్యక్తులపై దాడులు తిరోగామి చర్యలే

–సీజేఐ జస్టిస్‌ సూర్యకాంత్‌ ధర్మాసనం వ్యాఖ్య దిల్లీ: జాతి, మతం, కులం, ప్రాంతం ఆధారంగా వ్యక్తులను గుర్తించి వివక్ష చూపడం, హింసాత్మక దాడులకు పాల్పడడం తిరోగామి చర్యలేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. స్వాతంత్య్రం వచ్చి ఏడున్నర దశాబ్దాలు దాటిన తర్వాత కూడా ఇలాంటి వివక్ష కొనసాగడం శోచనీయమని తెలిపింది. ఈ నేరాల పట్ల కఠినంగా వ్యవహరించి వాటిని నిరోధించాలని సీజేఐ జస్టిస్‌ సూర్యకాంత్, జస్టిస్‌ జోయ్‌మల్యా బాగ్చీ, జస్టిస్‌ విపుల్‌ ఎం పంచోలీ ధర్మాసనం పేర్కొంది. ఈశాన్య […] The post వివక్షతో వ్యక్తులపై దాడులు తిరోగామి చర్యలే appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 19 Feb 2026 11:41 am

ఏపీలో భూప్రకంపనలు.. వినుకొండకు సమీపంలో భూకంప కేంద్రం!

పల్నాడు జిల్లాలో తెల్లవారుజామున భూకంపం రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 3.5గా నమోదుఏపీలో పల్నాడు జిల్లాలో ఇవాళ తెల్లవారుజామున స్వల్ప భూకంపం సంభవించింది. భూకంపం సంభవించింది. గురువారం తెల్లవారుజామున 2:33 గంటలకు భూ ప్రకంపనలు వచ్చాయని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ National Center for Seismology గుర్తించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 3.5 గా నమోదైంది. వినుకొండ Vinukonda కు 20 కిలోమీటర్ల దూరంలో భూఉపరితలానికి 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం నమోదైంది. […] The post ఏపీలో భూప్రకంపనలు.. వినుకొండకు సమీపంలో భూకంప కేంద్రం! appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 19 Feb 2026 11:41 am

ఇషాన్ కిషన్ విధ్వంసం.. వాటే కమ్ బ్యాక్

దుబాయ్: భీకర బ్యాటింగ్‌తో సూపర్ ఫామ్‌లో కొనసాగుతున్న టీమిండియా టి20 స్టార్ బ్యాటర్ ఇషాన్ కిషన్ కెరీర్ బెస్ట్ ర్యాంకును సొంతం చేసుకున్నాడు. టి20 వరల్డ్ కప్‌లో భారత్ తరఫున అత్యధిక పరుగులు చేసిన ఈ యువ బ్యాటర్ తాజాగా ఐసిసి విడుదల చేసిన టి20 ర్యాంకింగ్స్‌లో టాప్ టెన్‌లోకి దూసుకొచ్చాడు. ఇషాన్ 732 పాయింట్లు మెరుగుపరుచుకొని ఏకంగా 17 స్థానాలు ఎగబాకి 8వ ర్యాంకుకు చేరుకున్నాడు. న్యూజిలాండ్ సిరీస్ కు ముందు టీ20లో 64వ స్థానంలో ఉన్న కిషన్.. తర్వాత 32వ స్థానానికి చేరుకున్నాడు. ఇక, టీ20 వరల్డ్ కప్ లోనూ విధ్యంసకర బ్యాటింగ్ తో చెలరేగుతున్నాడు. ఈ మెగా టోర్ని ప్రాంరంభంలో 25వ స్థానానికి ఎగబాకి.. ఇప్పుడు టాప్ 10లోకి దూసుకొచ్చాడు. ఇదే జోరు కొనసాగిస్తే.. ఇషాన్ అగ్రస్థానికి చేరుకునక్న ఆశ్చర్యపడక్కర్లేదు. ఇక, మరో టీమిండియా స్టార్ ఓపెనర్ అభిషేక్ శర్మ 891 పరగులుతో అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. ఫిల్ సాల్ట్(ఆస్ట్రేలియా) 808 పాయింట్లతో అభిషేక్ తరువాతి స్థానంలో కొనసాగుతున్నాడు. శ్రీలంక ఆల్ రౌండర్ పాతుమ్ నిషాంకా 786 పాయింట్లతో మూడు స్థానాన్ని కైవసం చేసుకోగా.. నాలుగో స్థానంలో తిలక్ వర్మ(భారత్), సహబ్‌జాదా(పాకిస్థాన్) ఐదో స్థానంలో నిలిచారు. బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో టీమిండియా స్పిన్నర్ వరున్ చక్రవర్తి(796) అగ్రస్థానంలో నిలవగా. ఆఫ్గన్ ఆల్ రౌండర్ రషీద్ ఖాన్(740) రెండో స్థానంలో నిలిచిఆడు. ఇక, పాకిస్థాన్ బౌలర్ అబ్రార్ అహ్మద్ మూడో స్థానానికి పడిపోయాడు. ఇంగ్లండ్ స్టార్ స్పిన్న అదిలళ్ రషీద్(703) నాలుగో స్థానంలో నిలియాడు.

మన తెలంగాణ 19 Feb 2026 11:29 am

భారత్ ఎఐ పురోభివృద్ధి ఒక చరిత్రగా నిలుస్తుంది: మోడీ

ఢిల్లీ: కొత్త సాంకేతికతను భారత్ అందిపుచ్చుకుంటోందని ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. సాంకేతికత కేంద్రంగా ఎకో సిస్టమ్ ఏర్పాటు చేస్తోందని అన్నారు. ఢిల్లీలో ఎఐ ఇంపాక్ట్ సమిట్ సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో మోడీ, కేంద్రమంత్రి అశ్వనీ వైభవ్ పాల్గొన్నారు. ఢిల్లీలో మోడీ ప్రసంగించారు. భారత్ ఆరో వంతు ప్రపంచ జనాభా కలిగి ఉందని, యువత.. భారత్ కు కొత్త విశ్వాసం, ఆసక్తిగా ఉందని తెలియజేశారు. వేగంగా, విశ్వాసంతో సాంకేతికతను స్వీకరిస్తున్నామని, యువత ఎఐ అమలులో ఆసక్తి కనబరుస్తున్నారని ఆనందాన్ని వ్యక్తం చేశారు. వివిధ రంగాల సమస్యలకు ఎఐ పరిష్కారం చూపుతోందని, మేకిన్ ఇండియా, భారత ఆవిష్కరణల సామర్థ్యం ఎఐ సదస్సు చాటుతోందని మోడీ పేర్కొన్నారు. ఎఐ సామర్థ్యం ఆలోచనలకు అందనంత దూరంగా ఉందని, మానవ కేంద్రీకృత ఎఐ నిర్మాణ మన లక్ష్యం కావాలని అన్నారు. భారత్ ఎఐ పురోభివృద్ధి ఒక చరిత్రగా నిలుస్తుందని, మానవ అభివృద్ధిలో ఎఐ కీలక భూమిక పోషిస్తుందని కొనియాడారు. మానవులు, సాంకేతికత కలిసి అభివృద్ధి పయనం సాగించే శకంలో ఉన్నాయని, ఎఐ మన పనితీరును మరింత పరిపుష్టం చేస్తుందని నరేంద్ర మోడీ స్పష్టం చేశారు. 

మన తెలంగాణ 19 Feb 2026 11:28 am

Minister |బీఆర్ఎస్ పార్టీకి ఢిల్లీలో పనేంటి..?

Minister | బీఆర్ఎస్ పార్టీకి ఢిల్లీలో పనేంటి..? ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ :

ప్రభ న్యూస్ 19 Feb 2026 11:25 am

మహ్మద్‌ షమీకి సుప్రీం నోటీసులు

దిల్లీ: టీమ్‌ఇండియా క్రికెటర్‌ మహ్మద్‌ షమీపై అతడి భార్య హసిన్‌ జహాన్‌ గృహహింస, భరణం కేసు పెట్టిన విషయం తెలిసిందే. కోల్‌కతా నుంచి ఆ కేసును దిల్లీకి బదిలీ చేయాలని ఆమె తాజాగా పిటిషన్‌ దాఖలు చేసింది. దీనిపై సుప్రీంకోర్టు మహ్మద్‌ షమీకి నోటీసు జారీ చేసింది. మహమ్మద్ షమీ, హసిన్ జహాన్ 2014లో వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు 2015లో ఒక కుమార్తె జన్మించింది. 2018లో షమీపై జహాన్ గృహహింస ఆరోపణలు చేసింది. ఆమె ఫిర్యాదు […] The post మహ్మద్‌ షమీకి సుప్రీం నోటీసులు appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 19 Feb 2026 11:25 am

Akhil’s Lenin out of Summer Race?

Akhil Akkineni needs to make a strong comeback with his upcoming project Lenin. The film’s shoot is almost complete and the post-production works are happening currently. Murali Kishor Abburu is the director and Bhagyashri Borse is the leading lady. The makers had plans to release the film in May but the plans are now said […] The post Akhil’s Lenin out of Summer Race? appeared first on Telugu360 .

తెలుగు 360 19 Feb 2026 11:15 am

బెల్లంపల్లిలో బీఆర్ఎస్ బంద్..

బెల్లంపల్లిలో బీఆర్ఎస్ బంద్.. దుకాణాలు మూయించిన నేతలుబాల్క సుమన్ అక్రమ అరెస్టుపై ఆగ్రహంమంత్రి

ప్రభ న్యూస్ 19 Feb 2026 11:11 am

ఆర్టీసీ బస్సు–బైక్ ఢీ

ఆర్టీసీ బస్సు–బైక్ ఢీ యువకుడికి తీవ్రగాయాలు భూపాలపల్లి రూరల్, ఫిబ్రవరి 19 (ఆంధ్రప్రభ):

ప్రభ న్యూస్ 19 Feb 2026 11:06 am

Raghurama Krishnam Raju Sends ₹1 Crore Defamation Notice to Sakshi Media

Andhra Pradesh Assembly Deputy Speaker Raghurama Krishnam Raju has initiated legal action against the Sakshi media group, alleging that the organization has been publishing defamatory and misleading reports about him. Expressing strong displeasure over what he described as character assassination, Raju has sent legal notices to the management of Indira Television. The notices were also […] The post Raghurama Krishnam Raju Sends ₹1 Crore Defamation Notice to Sakshi Media appeared first on Telugu360 .

తెలుగు 360 19 Feb 2026 10:47 am

Big Challenges for Ustaad Bhagat Singh

Powerstar Pawan Kalyan completed the shoot of Ustaad Bhagat Singh last year and the film has locked its arrival on March 26th. The film is directed by Harish Shankar and is produced by Mythri Movie Makers. Sreeleela and Rashi Khanna are the leading ladies and Devi Sri Prasad scored the music. Ustaad Bhagat Singh is […] The post Big Challenges for Ustaad Bhagat Singh appeared first on Telugu360 .

తెలుగు 360 19 Feb 2026 10:47 am

Earthquake |తీవ్రత 3.5గా నమోదు..

Earthquake | తీవ్రత 3.5గా నమోదు.. Earthquake | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్

ప్రభ న్యూస్ 19 Feb 2026 10:45 am

స్పీకర్ విచారణకు నేడు కడియం

పార్టీ ఫిరాయింపుల కేసులో స్పీకర్ విచారణ నేడు కూడా కొనసాగుతుంది

తెలుగు పోస్ట్ 19 Feb 2026 10:43 am

Nagarkurnool |కరెంటు కట్.. సిగ్నల్ ఫట్..

Nagarkurnool | కరెంటు కట్.. సిగ్నల్ ఫట్.. Nagarkurnool వెల్దండ, ఆంధ్రప్రభ :

ప్రభ న్యూస్ 19 Feb 2026 10:42 am

Duddilla Sridhar babu |ఇచ్చిన ప్రతి మాట నిలబెట్టుకుంటా..

Duddilla Sridhar babu | ఇచ్చిన ప్రతి మాట నిలబెట్టుకుంటా.. Duddilla Sridhar

ప్రభ న్యూస్ 19 Feb 2026 10:32 am

Avanigadda |మూతబడిన పీఎసీఎస్ కార్యాలయాలు..

Avanigadda | మూతబడిన పీఎసీఎస్ కార్యాలయాలు.. Avanigadda, ఆంధ్రప్రభ : దీర్ఘకాలికంగా ఉన్న

ప్రభ న్యూస్ 19 Feb 2026 10:18 am

Telangana : ఆర్టీసీ బస్సుల్లో నకిలీ ప్రయాణం.. అరికట్టడానికి టీజీఎస్ ఆర్టీసీ మరో ప్రయోగం

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం హామీని అమలు చేసింది

తెలుగు పోస్ట్ 19 Feb 2026 10:01 am

Balka suman arrest |బీఆర్ఎస్ నాయకుల ఆందోళన..

Balka suman arrest | బీఆర్ఎస్ నాయకుల ఆందోళన.. Balka suman arrest,

ప్రభ న్యూస్ 19 Feb 2026 10:01 am

ఉత్తరప్రదేశ్ లో ఘోర ప్రమాదం.. నలుగురి స్పాట్ డెడ్

ఉత్తరప్రదేశ్ లో ఘోర ప్రమాదం జరిగింది. కారు కాల్వలోకి దూసుకెళ్లడంతో నలుగురు యువకులు మరణించారు

తెలుగు పోస్ట్ 19 Feb 2026 9:57 am

మంచిర్యాల జిల్లా బంద్‌కు బిఆర్ఎస్ పిలుపు..

మంచిర్యాల జిల్లా బంద్‌కు బిఆర్ఎస్ పార్టీ పిలుపునిచ్చింది. బిఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌ అరెస్టుకు నిరసనగా బంద్‌కు పిలుపునిచ్చారు. బుధవారం మంత్రి వివేక్ వెంకటస్వామి కాన్వాయ్‌పై దాడి కేసులో పోలీసులు, బాల్క సుమన్‌తో సహా నలుగురిని అరెస్ట్ చేశారు. తర్వాత వైద్య పరీక్షలు నిర్వహించిన నేరుగా మంచిర్యాలలోని ఫస్ట్ క్లాస్ అడిషనల్ జూ నియర్ సివిల్ జడ్జి ఎదుట హాజరుపరచారు. ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి బాల్క సుమన్‌తోపాటు మరో ముగ్గురికి 14రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించారు. కోర్టు ఉత్తర్వుల అనంతరం పోలీసులు వారిని భారీ బందోబస్తు మధ్య ఆదిలాబాద్ జిల్లా జైలుకు తరలించారు.

మన తెలంగాణ 19 Feb 2026 9:54 am

Weather Report : వచ్చే నెలలో ఎన్ని డిగ్రీల టెంపరేచర్ టచ్ అవుతుందో తెలిస్తే?

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఎండల తీవ్రత పెరిగింది.

తెలుగు పోస్ట్ 19 Feb 2026 9:47 am

నేడు ఢిల్లీలో ఇండియా ఏఐ ఇంపాక్ట్ సదస్సు

నేడు ఢిల్లీలో ఇండియా ఏఐ ఇంపాక్ట్ సదస్సు-2026 జరగనుంది.

తెలుగు పోస్ట్ 19 Feb 2026 9:42 am

Gold Price Today : మరింత దిగిరానున్న బంగారం ధరలు.. వెండి కూడా అందుబాటులోకి

ఈరోజు దేశంలో బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. వెండి ధరలు కూడా నిలకడగానే ఉన్నాయి

తెలుగు పోస్ట్ 19 Feb 2026 9:30 am

అందరి పెదాలపై నవ్వులు పూయించే చిత్రం

హీరో సత్యదేవ్ తన కొత్త చిత్రానికి శ్రీకారం చుట్టారు. సత్యదేవ్ నటిస్తున్న 15వ చిత్రమిది. ఈ చిత్రాన్ని త్రిశూల్ విజినరీ స్టూడియోస్ బ్యానర్ పై బి.నరేంద్ర రెడ్డి నిర్మిస్తున్నారు. పూర్తి ఎంటర్ టైనింగ్ స్క్రిప్ట్ తో దర్శకుడు లక్ష్మినారాయణ పుట్టంచెట్టి రూపొందిస్తున్నారు. ఈ సినిమాలో ఫరియా అబ్దుల్లా నాయికగా నటిస్తోంది. బుధవారం హైదరాబాద్ రామానాయుడు స్టూడియోలో ఈ మూవీ పూజా కార్యక్రమాలతో ఘనం గా ప్రారంభమైంది. ఈ ప్రారంభోత్సవానికి బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి ముఖ్య అతిథిగా హాజరై హీరో హీరోయిన్లపై క్లాప్ ఇచ్చారు. యంగ్ ప్రొడ్యూసర్ వంశీ నందిపాటి కెమెరా స్విచ్ ఆన్ చేశారు. లక్ష్మినారాయణ పుట్టంచెట్టి ఫస్ట్ షాట్ కు డైరెక్షన్ చేశారు. ఈ సందర్భంగా డైరెక్టర్ లక్ష్మి నారాయణ పుట్టంచెట్టి మాట్లాడుతూ “అందరి పెదాలపై నవ్వులు పూయించే చిత్రమిది. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ కు వెళ్తున్నాం. రామ్ మిరియాల మా సినిమాకు మంచి మ్యూజిక్ చేస్తున్నారు”అని అన్నారు. 

మన తెలంగాణ 19 Feb 2026 9:24 am

19Feb2026 |తిరుమల సమాచారం..

19Feb2026 | తిరుమల సమాచారం.. తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.

ప్రభ న్యూస్ 19 Feb 2026 9:22 am

Top Producers away from Vishwak Sen: Why?

Young and talented Vishwak Sen has delivered disasters. His last four films turned out to be big debacles and all his producers lost money. Because of the big demand for remuneration from the actor, several top production houses have moved against him. Funky was narrated to several producers and Vishwak Sen’s big remuneration made them […] The post Top Producers away from Vishwak Sen: Why? appeared first on Telugu360 .

తెలుగు 360 19 Feb 2026 9:22 am

పెళ్లి చుట్టూ సాగే కథ

నరేష్ వీకే, అనుపమ పరమేశ్వరన్, తరుణ్ భాస్కర్, రాజ్ వెడ్స్ రాం బాయి ఫేమ్ అఖిల్ ఉడ్డెమారి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా ‘క్రేజీ కల్యా ణం’. ఈ చిత్రాన్ని యారో సినిమాస్ బ్యానర్ పై ప్రొడక్షన్ నెం. 2గా బూసమ్ జగన్ మోహన్ రెడ్డి నిర్మిస్తున్నారు. దర్శకుడు బద్రప్ప గాజుల రూపొందిస్తున్నారు. బుధవారం బ్యూటిఫుల్ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ బర్త్ డే సందర్భంగా ఆమెకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ ‘క్రేజీ కల్యాణం’ మేకర్స్ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ లో పెళ్లి కూతురిగా సంతోషంగా డ్యాన్స్ చేస్తున్న అనుపమ స్టిల్ ఆకట్టుకుంటోంది. ఆమె ఈ చిత్రంలో కీర్తి అనే క్యారెక్టర్ లో ప్రేక్షకులను అలరించనుంది. పెళ్లి చుట్టూ సాగే ఆసక్తికరమైన కథతో పూర్తి ఎంటర్‌టైన్‌మెంట్‌తో సాగే చిత్రమిది. 

మన తెలంగాణ 19 Feb 2026 9:15 am

Tirumala : తిరుమలకు ఇక పెరగనున్న రద్దీ... రీజన్ ఇదే

తిరుమలలో భక్తుల రద్దీ మళ్లీ నేడు పెరిగింది

తెలుగు పోస్ట్ 19 Feb 2026 9:14 am

నేడు బీఆర్ఎస్ మంచిర్యాల బంద్

నేడు మంచిర్యాల జిల్లా బంద్‌కు బీఆర్ఎస్ పిలుపు నిచ్చింది.

తెలుగు పోస్ట్ 19 Feb 2026 8:58 am

Chandrababu : నేడు జైపూర్ కు చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు జైపూర్ కు బయలుదేరి వెళ్లనున్నారు

తెలుగు పోస్ట్ 19 Feb 2026 8:43 am

Ramzan |ముస్లింల‌కు ప‌విత్రం..

Ramzan | ముస్లింల‌కు ప‌విత్రం.. Ramzan, భవానిపురం, ఆంధ్రప్రభ : రంజాన్ మాసం

ప్రభ న్యూస్ 19 Feb 2026 8:33 am

Earth Quake : ఆంధ్రప్రదేశ్ లో స్వల్ప భూకంపం

ఆంధ్రప్రదేశ్ లో స్వల్ప భూకంపం సంభవించింది.

తెలుగు పోస్ట్ 19 Feb 2026 8:29 am

Exclusive: Pawan Kalyan’s Shock for Surender Reddy

Powerstar Pawan Kalyan is committed to work with Surender Reddy for a film and the project is all set for a grand launch during Ugadi. Surender Reddy along with Vakkantham Vamsi is working on a script. The plot impressed Pawan Kalyan and the actor-turned-politician gave his nod long ago. Surender Reddy met Pawan Kalyan a […] The post Exclusive: Pawan Kalyan’s Shock for Surender Reddy appeared first on Telugu360 .

తెలుగు 360 19 Feb 2026 8:24 am

UP |మధురలో ఘోర రోడ్డు ప్రమాదం..

UP | మధురలో ఘోర రోడ్డు ప్రమాదం.. UP, ఆంధ్రప్రభ వెబ్ డెస్క్

ప్రభ న్యూస్ 19 Feb 2026 8:24 am

బొత్సకు హెరిటేజ్ లీగల్ నోటీసు

వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణకు ప్రముఖ డైరీ సంస్థ హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్ నోటీసులు ఇచ్చింది

తెలుగు పోస్ట్ 19 Feb 2026 8:17 am

ಫ್ಯಾಕ್ಟ್‌ಚೆಕ್‌: ಭಾರತ ಮತ್ತು ಬಾಂಗ್ಲಾದೇಶ ಗಡಿಯಲ್ಲಿನ ಸಧ್ಯದ ಪರಸ್ಥಿತಿ ಎಂದು ಪಶ್ಚಿಮ ಬಂಗಾಳದಲ್ಲಿನ ಕಾಳಿ ವಿಗ್ರಹ ವಿಸರ್ಜನೆಯ ವೀಡಿಯೊ ಹಂಚಿಕೆ

ಭಾರತ ಮತ್ತು ಬಾಂಗ್ಲಾದೇಶ ಗಡಿಯಲ್ಲಿನ ಸಧ್ಯದ ಪರಸ್ಥಿತಿ ಎಂದು ಪಶ್ಚಿಮ ಬಂಗಾಳದಲ್ಲಿನ ಕಾಳಿ ವಿಗ್ರಹ ವಿಸರ್ಜನೆಯ ವೀಡಿಯೊ ಹಂಚಿಕೆ

తెలుగు పోస్ట్ 19 Feb 2026 8:00 am

Ys Jagan : నేడు వైఎస్ జగన్ మీడియా సమావేశం

వైసీపీ అధినేత వైఎస్ జగన్ నేడు మీడియా సమావేశంలో మాట్లాడనున్నారు.

తెలుగు పోస్ట్ 19 Feb 2026 7:54 am

Telangana : నేడు తెలంగాణ కాంగ్రెస్ నేతలతో ఏఐసీసీ అగ్రనేతల భేటీ

నేడు తెలంగాణ కాంగ్రెస్ నేతలతో ఏఐసీసీ అగ్రనేతలు ఢిల్లీలో సమావేశం కానున్నారు

తెలుగు పోస్ట్ 19 Feb 2026 7:47 am

Telangana : తెలంగాణలో ఆర్టీసీ బస్సుకు ఘోర ప్రమాదం

తెలంగాణలో ఆర్టీసీ బస్సుకు ఘోర ప్రమాదం జరిగింది

తెలుగు పోస్ట్ 19 Feb 2026 7:39 am

T20 World Cup : భారత్ నెదర్లాండ్స్ పై నెగ్గింది కానీ... ముందుంది క్రొకైడైల్ ఫెస్టివల్

టీ20 ప్రపంచకప్‌లో నెదర్లాండ్స్‌పై భారత్‌ విజయం సాధించింది.

తెలుగు పోస్ట్ 19 Feb 2026 7:31 am

Bus accident | NH 44 పై ఘోర ప్రమాదం..

Bus accident | NH 44 పై ఘోర ప్రమాదం.. Bus accident,

ప్రభ న్యూస్ 19 Feb 2026 7:24 am

బయో సదస్సు జీవవిజ్ఞాన తేజస్సు

ఒకవైపు ఢిల్లీలో భారత్ ఎఐ ఇంపాక్ట్ సమ్మిట్ అంతర్జాతీయ స్థాయిలో నిర్వహిస్తుండగా, మరో వైపు ఇదే సమయంలో భాగ్యనగరంలో బయో ఆసియా సదస్సును అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించడం తెలంగాణ ప్రభుత్వ భవితవ్యానికి బంగారు బాట వేస్తోందని చెప్పవచ్చు. సదస్సు వేదికగా మంగళవారం తెలంగాణకు రూ. 1700 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. వివిధ సంస్థల ప్రతినిధులు ప్రభుత్వంతో కుదుర్చుకున్న ఒప్పందాల ప్రకారం వచ్చే రెండేళ్లలో సుమారు 8250 ఉద్యోగ అవకాశాలు తెలంగాణ యువతకు లభించే అవకాశం కలుగుతోంది. దీనికి తోడు 2030 నాటికి లైఫ్ సైన్సెస్ రంగంలో 25 బిలియన్ డాలర్ల పెట్టుబడులను రాష్ట్రానికి సమకూర్చి కొత్తగా 5 లక్షల మంది యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని ప్రభుత్వం ప్రకటించడం ఎన్నో ఆశలను రేకెత్తిస్తోంది. సిబిఆర్‌ఇ గ్లోబల్ లైఫ్ సైన్సెస్ అట్లాస్ (2025) ప్రకారం బోస్టన్, శాన్‌ఫ్రాన్సిస్కో, బీజింగ్, టోక్యో వంటి గ్లోబల్ హబ్‌ల సరసన నిలిచిన ఏకైక భారతీయ నగరం హైదరాబాద్ అని ప్రభుత్వం గొప్పగా ప్రకటించుకుంది. కొద్ది వారాల క్రితం దావోస్‌లో కొత్త లైఫ్ సైన్సెస్ పాలసీని ప్రకటించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముందు చూపుతోనే ఈ బయో ఆసియా సదస్సును చేపట్టడం జీవవిజ్ఞాన రాజధానిగా హైదరాబాద్‌ను రూపొందించాలన్న లక్షం ప్రగాఢంగా కనిపిస్తోంది. 23 ఏళ్ల క్రితం బయో ఆసియా సదస్సు ప్రారంభమైనప్పుడు హైదరాబాద్ అంటే చార్మినార్, బిర్యానీ, ఔషధ తయారీ, సాఫ్ట్‌వేర్ నగరం అన్న పేరుండేది.అదే హైదరాబాద్ ఇప్పుడు ప్రపంచ వ్యాక్సిన్ తయారీ కేంద్రంగా చరిత్ర సాధించింది. ఇప్పటికే గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ల (జిపిసి)కు ప్రాధాన్య గమ్యస్థానంగా మారిన హైదరాబాద్‌ను సమగ్ర జీవన విజ్ఞాన రంగానికి ప్రపంచ కేంద్రంగా మనమంతా కలిసి తీర్చిదిద్దుదామని సదస్సును ఉద్దేశించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పారిశ్రామిక వేత్తలకు, సంబంధిత సంస్థలకు పిలుపు నివ్వడం మంచి పరిణామం. గత రెండేళ్లలోనే జీవ విజ్ఞానరంగంలో రూ.73 వేల కోట్లకు పైగా పెట్టుబడులు వచ్చాయని ప్రభుత్వం చెబుతోంది. 2034 నాటికి ఒక ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా, 2047 నాటికి మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా అభివృద్ధి చెందాలన్న లక్షాలను ప్రభుత్వం నిర్దేశించుకుంది. ఈ దశాబ్దం చివరి నాటికి ప్రపంచం లోని టాప్ 3 లైఫ్ సైన్సెస్ క్లస్టర్లలో రాష్ట్రాన్ని ఒకటిగా నిలిపేందుకు విధానాలను రూపొందించినట్టు వెల్లడించింది. భవిష్యత్ అవసరాలకు తగ్గట్టు దేశంలోనే తొలిసారిగా రాష్ట్రంలో రాబోయే విద్యా సంవత్సరం నుంచే లైఫ్ సైన్సెస్ యూనివర్శిటీ ప్రారంభించేందుకు సిద్ధమవుతోంది. లైఫ్ సైన్సెస్ రంగంలో కృత్రిమ మేధస్సు, ఆటోమేషన్, డేటా సైన్సెస్ ఏకీకరణపై ఈ సదస్సులో చర్చలు ప్రముఖంగా సాగడంతో ఇది ప్రపంచస్థాయి బయో ఆసియా సదస్సుగా గుర్తింపు పొందడం విశేషం. ఈ సందర్భంగా గ్లోబల్ కంపెనీల చూపు జీనోమ్ వ్యాలీ వైపు కేంద్రీకరించడం అత్యంత విశేషం. జిఎపిఎఫ్‌ఎ ఇండోనేషియా విభాగమైన వాక్సిండో యానిమల్ హెల్త్ ప్రైవేట్ లిమిటెడ్ జీనోమ్ వ్యాలీలో అత్యాధునిక బిఎస్‌ఎల్ 3 వ్యాక్సిన్ తయారీ కేంద్రాని ఏర్పాటు చేస్తోంది. కోళ్లు, పశువులు, ఆక్వా కల్చర్ కోసం వ్యాక్సిన్‌లను ఉత్పత్తి చేయడమే ఈ సంస్థ ప్రధాన లక్షం. ఆర్‌ఎక్స్ ప్రొపెల్లెంట్ జీనోమ్ వ్యాలీలో భారీ స్థాయిలో ఫార్మాట్ లైఫ్ సైన్సెస్ క్యాంపస్‌ను అభివృద్ధి చేయనుంది. ఈ ప్రాజెక్టు 12 ఎకరాల స్థలంలో ఒక మిలియన్ చదరపు అడుగుల అడ్వాన్స్‌ల్యాబ్, మౌలిక సదుపాయాలను కలిగి ఉంటుంది. ఇదే సమయంలో జీనోమ్ వ్యాలీ నాలుగో దశను అత్యాధునిక మౌలిక వసతులతో ప్రారంభిస్తామని ప్రభుత్వం ప్రకటించడం గమనార్హం. జీనోమ్ వ్యాలీ అన్నది హైదరాబాద్ శివారు లోని భారతీయ హై టెక్నాలజీ వ్యాపార కేంద్రం. బయో మెడికల్ పరిశోధన, శిక్షణ తయారీ కోసం ఒక క్లస్టర్‌గా అభివృద్ధి చెందింది. భారత్ బయోటెక్ వంటి వివిధ సంస్థల ప్రైవేట్, ప్రభుత్వ భాగస్వామ్యంతో 1999 లో ఇది ప్రారంభమైంది. 600 కి.మీ పరిధిలో విస్తరించిన ఈ కేంద్రం దేశంలోనే మొట్టమొదటి పరిశోధన, అభివృద్ధి కేంద్రంగా వ్యవస్థీకృత సముదాయంగా గుర్తింపు పొందింది. 18 దేశాలకు చెందిన దాదాపు 200 సంస్థలు తమ బయోఫార్మా పరిశోధనలను, ఉత్పత్తుల తయారీని సాగిస్తున్నాయి. దాదాపు 150 జీవశాస్త్ర కంపెనీలు ఇందులో ఉన్నాయి. పదివేల మందికి ఉపాధి కల్పిస్తున్నాయి. ఈ వ్యాలీ ఏర్పాటైన దగ్గర నుంచి తెలంగాణ ప్రభుత్వం దీని విస్తరణకు ప్రణాళికలు రూపొందించడంతో ఏటా 2,00,000 చదరపు అడుగుల మేరకు ప్రయోగ క్షేత్రం (ల్యాబ్ స్పేస్) కొంత కలుస్తూ విస్తరిస్తోంది. కరోనా మహమ్మారి విజృంభించిన సమయంలో సమర్ధవంతమైన వ్యాక్సిన్ల తయారీకి కేంద్రంగా ఈ వ్యాలీ ప్రపంచ దేశాల శాస్త్రవేత్తలనే ఆకర్షించ గలిగింది. అదే సమయంలో ఈ జీనోమ వ్యాలీని ప్రధాని మోడీ సందర్శించి కరోనా వ్యాక్సిన్ తయారీ పుట్టుపూర్వోత్తరాలను తెలుసుకుని పరిశోధకులను, శాస్త్రవేత్తలను ప్రత్యేకంగా అభినందించడం చెప్పుకోదగిన ఘట్టం. ఈ వ్యాలీ దేశీయంగానే కాకుండా ప్రపంచస్థాయి లోనే జీవశాస్త్ర కంపెనీలకు ప్రధాన గమ్యంగా వర్ధిల్లుతోంది. అందుకనే స్వదేశీ, ప్రపంచస్థాయి బయోటెక్నాలజీ కంపెనీలు జీనోమ్ వ్యాలీని ప్రపంచ పటంలో ప్రత్యేక స్థానాన్ని చిత్రించగలిగాయి. ఈ నేపథ్యంలో జీనోమ్ వ్యాలీని మరింత విస్తరింప చేయాలని తెలంగాణ ప్రభుత్వం భారీ ఎత్తున ప్రపంచ స్థాయిలో బయో ఆసియా సదస్సును ఏర్పాటు చేయడం ప్రముఖ శాస్త్రవేత్తలను, ఫార్మా రంగ నిపుణులు, నిర్వాహకులను రప్పించడం అభినందించవలసిందే. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న 500 ప్రముఖ సంస్థలకు చెందిన 4000 మందికి పైగా ప్రతినిధులు పాల్గొని అనేక విలువైన సూచనలతో చర్చించడం విశేషం. 

మన తెలంగాణ 19 Feb 2026 6:20 am

బిసిలకు కాంగ్రెస్ పెద్దపీట

తెలంగాణలో సామాజిక న్యాయం కోసం కంకణం కట్టుకొని విజయవంతమవుతున్న కాంగ్రెస్ పార్టీ పలు సందర్భాల్లో దేశానికి ఆదర్శంగా నిలిచింది. కులగణన, బిసిలకు 42 శాతం రిజర్వేషన్లు వంటి అంశాల్లో ముందడుగు వేస్తూ దేశంలో ఇతర రాష్ట్రాలకు స్ఫూర్తిగా నిలిచింది. రిజర్వేషన్ల అమలులో సాంకేతికంగా ఇబ్బందులు కలిగినా పంచాయతీ ఎన్నికల్లో, మున్సిపల్ ఎన్నికల్లో బిసిలకు పెద్దపీట వేసి ఇచ్చిన మాట నిలబెట్టుకోవడంతో తెలంగాణ రాజకీయాల్లో సామాజిక న్యాయం మరోసారి కీలకాంశంగా మారింది. బిసిలకు అత్యధిక ప్రాధాన్యత కల్పిస్తూ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు రాజకీయంగా మాత్రమే కాకుండా సామాజికంగా కూడా విశేష ప్రాధాన్యత సంతరించుకున్నాయి. స్థానిక ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ అంతకు మించి పురపాలిక ఎన్నికల్లో బిసిలకు 53 శాతానికిపైగా టికెట్లు కేటాయించి తన నిబద్ధతను చాటుకుంది. కాంగ్రెస్ నిర్ణయంతో మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో చైర్మన్లు, వైస్ చైర్మన్లు, మేయర్లు, డిప్యూటీ మేయర్ పదవుల్లో 60% కంటే ఎక్కువ బిసిలకు దక్కాయి. రాష్ట్రంలో తాము గెలుచుకున్న 85 మున్సిపాలిటీల్లో 51 స్థానాలను బిసిలకు కేటాయించడంతో కాంగ్రెస్ పార్టీ సామాజిక సమీకరణాల్లో కొత్త అధ్యాయానికి నాంది పలికినట్లైంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి సామాజిక వర్గాల ప్రాతినిధ్యం అంశం నిత్యం చర్చకు వస్తున్నా ఆచరణలో అమలు కాలేదు. అయితే అధికారంలోకి వచ్చిన తరువాత కాంగ్రెస్ ప్రభుత్వం ఈ అంశాన్ని కేవలం నినాదాలకే పరిమితం చేయకుండా కృతనిశ్చయంతో అమలుపర్చింది. రాష్ట్రంలో 105 మున్సిపాలిటీల్లో 64 మంది బిసి చైర్మన్లు ఎన్నిక కావడం, పుర ప్రథముల్లో 61 శాతం బిసిలు ఉండటం సామాజిక న్యాయానికి స్పష్టమైన సంకేతంగా నిలిచింది. వైస్ చైర్‌పర్సన్లలో 41 శాతం బిసిలు ఉండడం కూడా పట్టణ పాలనలో వారి పాత్ర పెరిగిందనడానికి నిదర్శనం. పట్టణాల్లోని 55 శాతం పైగా వార్డుల్లో బిసిల ఆధిక్యం నమోదవడం, వారిలో నాయకత్వ సామర్థ్యానికి ప్రజలు ఇచ్చిన మద్దతుగా చూడాలి. స్థానిక సంస్థల ఎన్నికల్లో బిసిలు సత్తా చాటుతూనే ఉన్నారు. గత పంచాయతీ ఎన్నికల్లో అత్యధిక సర్పంచ్ స్థానాలు గెలుచుకున్న వారు బిసిలే. తాజాగా మున్సిపల్ ఎన్నికల్లోనూ అదే ఊపు కొనసాగించడం ద్వారా పట్టణ రాజకీయాల్లో తమ స్థానాన్ని మరింత బలపరుచుకున్నారు. కార్పొరేషన్ల స్థాయిలోనూ బిసిలకు లభించిన ప్రాధాన్యం గమనార్హం. కార్పొరేషన్లలో బిసి మేయర్లు ఎన్నిక కావడం, డిప్యూటీ మేయర్‌గా బిసి నాయకత్వం రావడం కేవలం రాజకీయ గణాంకం కాదు పట్టణ పాలనలో శక్తి సమీకరణాల మార్పుకు ప్రతీక. మొత్తం 7 కార్పొరేషన్లలో నలుగురు బిసి మేయర్లు ఉండటం పట్టణాల్లో బిసిల రాజకీయ పటిమను ప్రతిబింబిస్తోంది. తెలంగాణ రాజకీయాల్లో బిసిలకు ప్రాధాన్యత యాదృచ్ఛికంగా జరిగిన పరిణామం కాదు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం అధికారంలోకి వచ్చిన తర్వాత సామాజిక న్యాయం కోసం కులగణన చేపట్టడం, ఆ గణాంకాల ప్రకారం బిసిలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించడంతో బడుగు బలహీన వర్గాలకు ఇస్తున్న ప్రాధాన్యతను ఆచరణలో చూపింది. కులగణన ద్వారా వాస్తవ గణాంకాలు సేకరించి, వాటి ఆధారంగా విధానాలు రూపొందిస్తామని చెప్పడం సామాజిక న్యాయం పట్ల నిబద్ధతకు సంకేతం. గతంలో రిజర్వేషన్లపై చర్చలు జరిగితే అవి రాజకీయ హామీలకే పరిమితం అయ్యాయి. అయితే ఇప్పుడు వాటిని వ్యవస్థీకృతంగా అమలు చేసే దిశగా అడుగులు పడడడం అభినందనీయం. బిసిలకు అధిక ప్రాధాన్యం ఇవ్వడం ద్వారా ఇతర వర్గాలను విస్మరించలేదనే విషయం కూడా స్పష్టంగా కనిపిస్తోంది. ఎస్‌సి, ఎస్‌టి, ముస్లిం, ఒసి వర్గాలకు కూడా సముచిత ప్రాతినిధ్యం కల్పించడం ద్వారా సమతుల్యతను పాటించింది. ఇది ఒక వర్గాన్ని మరొక వర్గానికి వ్యతిరేకంగా నిలబెట్టే రాజకీయ శైలికి భిన్నం. సామాజిక వర్గాల మధ్య సమన్వయం, భాగస్వామ్య పాలన లక్ష్యంగా ముందుకు సాగడం కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిగా కనిపిస్తోంది. పట్టణ పాలనలో నాయకత్వ మార్పులు సాధారణ పరిపాలనా అంశం మాత్రమే కాదు. ఇవి అభివృద్ధి ప్రాధాన్యతలను, సంక్షేమ దిశలను నిర్ణయించే కీలక స్థాయిలు. చైర్మన్లు, మేయర్లు స్థానిక సమస్యలను గుర్తించి, నిధుల వినియోగం, మౌలిక సదుపాయాల అభివృద్ధి, పారదర్శక పాలనపై ప్రభావం చూపగలరు. ఈ స్థానాల్లో బిసి వర్గాల ప్రతినిధులు అధికంగా ఉండటం వల్ల పట్టణాల్లోని మధ్యతరగతి, వెనుకబడిన వర్గాల సమస్యలు మరింత ప్రాధాన్యత పొందే అవకాశముంది. ప్రత్యేకంగా పట్టణ ప్రాంతాల్లో జీవన వ్యయం, ఉపాధి అవకాశాలు, చిన్న వ్యాపారాల ప్రోత్సాహం, బస్తీల అభివృద్ధి వంటి అంశాలు బిసి వర్గాలకు అత్యంత సంబంధితమైనవి. ఈ వర్గాల నుంచి వచ్చిన ప్రజాప్రతినిధులు స్థానిక వాస్తవాలను బాగా అర్థం చేసుకుని విధానాలను అమలు చేయగలరనే నమ్మకం ప్రజల్లో ఉంది. అందుకే 55 శాతం పైగా వార్డుల్లో బిసిల విజయం నమోదైందని విశ్లేషకులు చెబుతున్నారు. మరోవైపు, ఇది రాజకీయంగా కూడా కీలకమైన పరిణామం. పట్టణాల్లో బలమైన సామాజిక వర్గాల మద్దతు సాధించగలిగిన పార్టీ రాబోయే అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లోనూ బలంగా నిలబడే అవకాశముంది. స్థానిక సంస్థల ఎన్నికలను ప్రజాభిప్రాయ సర్వేలా భావించే పరిస్థితుల్లో, ఈ ఫలితాలు కాంగ్రెస్ ప్రభుత్వానికి మరింత ఉత్సాహాన్నిస్తాయి. ప్రజాపాలన నినాదాన్ని కేవలం మాటల్లో కాకుండా పదవుల పంపిణీలోనూ ప్రతిఫలింపజేసిందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. అయితే, ఈ విజయాలను నిలబెట్టుకోవడం పెద్ద సవాల్. పదవులు దక్కడం ఒక ఎత్తు అయితే, వాటి ద్వారా ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవడం మరో ఎత్తు. పారదర్శక పాలన, అవినీతి రహిత వ్యవస్థ, సమర్థవంతమైన సేవలు అందించడం ద్వారా మాత్రమే ఈ సామాజిక సమీకరణం స్థిరపడుతుంది. లేకపోతే గణాంకాలు రాజకీయ ప్రచారానికే పరిమితమయ్యే ప్రమాదం ఉంది. 42 శాతం రిజర్వేషన్ల బిల్లు అధికారికంగా కార్యరూపం దాల్చితే తెలంగాణ సామాజిక నిర్మాణంలో మరింత విస్తృత మార్పులు చోటుచేసుకోవచ్చు. ఇది కేవలం ఒక ప్రభుత్వ నిర్ణయం కాకుండా, భవిష్యత్ రాజకీయ ధోరణులను ప్రభావితం చేసే అంశంగా మారే అవకాశం ఉంది. ఇతర రాష్ట్రాల్లోనూ ఇలాంటి డిమాండ్లు బలపడే అవకాశముంది. అసెంబ్లీ ఎన్నికల ముందు హామీ ఇచ్చిన ప్రకారం కులగణన, బిసి సామాజిక వర్గాలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు పరిచిన కాంగ్రెస్ మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో వారికి 60 శాతంపైగా ప్రాధాన్యత కల్పించడం తెలంగాణ రాజకీయాల్లో చారిత్రాత్మకమైన మైలురాయిగా నిలుస్తోంది. బడుగు బలహీన వర్గాలకు సామాజిక న్యాయం కల్పించడంలో భాగంగా వారికి రాజకీయాల్లో సముచిత ప్రాతినిధ్యం, పాలనలో భాగస్వామ్యం కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం విప్లవాత్మక నిర్ణయాలు తీసుకోవడం సంతోషకరం. ఈ సామాజిక న్యాయం ప్రయాణం తాత్కాలికానికే పరిమితం కాకుండా భవిష్యత్తులోనే సఫలీకృతమైతే తెలంగాణ రాజకీయ చరిత్రలో ఇది ఒక దిశానిర్దేశక ఘట్టంగా నిలిచే అవకాశం ఉంది. అమరవాజీ నాగరాజు (టిపిసిసి చీఫ్ పిఆర్‌ఒ)

మన తెలంగాణ 19 Feb 2026 6:10 am

సభా సంప్రదాయాలకేదీ విలువ?

స్వతంత్ర భారతదేశంలో మొదటిసారిగా లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా పక్షపాత ధోరణిలో వ్యవహరిస్తున్నారని పేర్కొంటూ ప్రతిపక్షాలు ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానంపై మార్చి 9న లోక్‌సభలో చర్చ, ఓటింగ్ జరగనుంది. అధికార కూటమికి స్పష్టమైన మెజారిటీ ఉండడంతో ఈ తీర్మానం వీగిపోవడం సహజమే కాగలదు. అయితే, ఈ సందర్భంగా లేవనెత్తే అంశాలు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని ఇరకాటంలో పడవేసి అవకాశం ఉంది. గతంలో ముగ్గురు స్పీకర్లు అవిశ్వాస తీర్మానాలను ఎదుర్కొన్నప్పటికీ కేవలం నిబంధనల అమలు విషయంలో భేదాభిప్రాయాల కారణమే గాని, పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు ఎదుర్కోలేదు. పైగా అప్పటి ప్రధాన మంత్రులు ఎవ్వరూ ఆ వివాదాలలో తలదూర్చలేదు. 118 మంది సభ్యులు స్పీకర్ వ్యవహార సరళిపై అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో ఓ పెద్ద రాజకీయ దుమారంకు దారితీస్తుంది. అవిశ్వాస తీర్మానంలో నాలుగు అంశాలను ప్రస్తావించారు. మొదటగా, ప్రతిపక్షనేత రాహుల్ గాంధీకి సభలో ప్రసంగించే అవకాశం ఇవ్వకపోవడం, ఆ తర్వాత 8మంది ప్రతిపక్ష సభ్యులను ఏకపక్షంగా సభ నుండి బహిష్కరించడం, ఇద్దరు మాజీ ప్రధానమంత్రులపై వ్యక్తిగత వ్యాఖ్యలు చేసిన బిజెపి ఎంపి నిషికాంత్ దూబేపై చర్యలు తీసుకోకపోవడాన్ని ఆ తీర్మానంలో ప్రస్తావించారు. వీటన్నింటికీ మించి రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాద తీర్మానంపై చర్చకు సమాధానం ఇవ్వడానికి లోక్‌సభకు రావద్దని ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి తాను సలహా ఇచ్చానని బిర్లా అంగీకరించడం తీవ్ర దుమారం రేపింది. ‘కాంగ్రెస్ పార్టీకి చెందిన చాలా మంది సభ్యులు ప్రధానమంత్రి కూర్చున్న ప్రదేశానికి చేరుకోవడం ద్వారా ఊహించని చర్యకు పాల్పడే అవకాశం ఉంది అనే ‘ఖచ్చితమైన’ సమాచారం తన వద్ద ఉందని బిర్లా సభలో ప్రకటించారు. మరో మాటలో చెప్పాలంటే, ప్రధానమంత్రిపై దాడి జరగవచ్చని, ఆయన సభా కార్యకలాపాలకు హాజరు కావడం సురక్షితం కాదని స్పీకర్ భయపడ్డారు. ఈ విధంగా ఒప్పుకోవడం దిగ్భ్రాంతి కలిగించే అంశం. ఈ విషయమై ప్రధాని లేదా హోంమంత్రి ఇప్పటివరకు నోరు విప్పక పోవడం గమనార్హం. అవిశ్వాస తీర్మానం సందర్భంగా రాహుల్ గాంధీ, అఖిలేష్ యాదవ్ వంటి ప్రతిపక్ష నేతలు ఇప్పుడు స్పీకర్ పనితీరుపైనే కాకుండా ప్రభుత్వం తప్పించుకోవాలని చూస్తున్న ప్రధానమంత్రి వ్యవహారంపై సైతం లోక్‌సభలో మాట్లాడే అవకాశం ఉంటుంది. ప్రతిపక్షాలు లేవనెత్తే అంశాలపై సమాధానం చెప్పకుండా ప్రభుత్వం ఎదురుదాడికి దిగిన్నప్పటికీ అంతర్జాతీయంగా ‘విశ్వాస పరీక్ష’కు నిలబడే పరిస్థితి ఏర్పడుతుంది. ప్రధానమంత్రికే లోక్‌సభలో రక్షణ లేదని స్వయంగా స్పీకర్ పేర్కొనడం సాధారణంగానే విస్మయం కలిగిస్తోంది. ‘విశ్వగురు’గా ప్రచారం పొందుతున్న ప్రధాని ప్రజాస్వామ్య సంస్థల ఉనికి పట్ల అసహనంగా ఉన్నారనే అభిప్రాయం బలపడుతుంది. ఇదే సమయంలో కేంద్ర బడ్జెట్‌పై రాహుల్ గాంధీ సభలో మాట్లాడిన మరుసటి రోజే బిజెపి ఎంపి నిషికాంత్ దూబే, ‘భారత వ్యతిరేక కార్యకలాపాలకు’ పాల్పడుతున్నందుకు ఓ తీర్మానాన్ని ప్రవేశపెట్టాలని నోటీసు సమర్పించారు. రాహుల్ గాంధీ లోక్‌సభ సభ్యత్వాన్ని రద్దు చేయాలని, ఆయనను జీవితాంతం ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధించాలని దూబే డిమాండ్ చేశారు. ఈ విధంగా డిమాండ్ చేయడం కూడా ప్రజాస్వామ్య ప్రక్రియ పట్ల అసహనాన్ని వెల్లడి చేస్తుంది. ప్రభుత్వ విధానాలను ప్రశ్నించిన సమయంలో ప్రతిపక్షాలను ‘దేశ వ్యతిరేక’, ‘పాకిస్థాన్ అనుకూల’ శక్తులుగా ముద్రవేయడంకూడా సర్వసాధారణమైపోయింది. గతంలో ప్రధానమంత్రులు అందరూ ప్రతిపక్షనేతలతో మంచి సంబంధాలను కొనసాగించారు. ‘ప్రతిపక్షాలు రాజకీయ ప్రత్యర్థులే గాని, శత్రువులు’ కారు అనే సూత్రం ప్రజాస్వామ్యానికి పునాది వంటిది. కీలకమైన బిల్లుల విషయంలో లేదా పార్లమెంట్‌లో గందరగోళాలు ఏర్పడినప్పుడు నేరుగా ప్రతిపక్షనేతలతో సంప్రదించి, వారి సహకారం కోరేవారు. సభలో అంతరాయం కలిగినప్పుడు స్పీకర్ కూడా అన్ని పక్షాల నేతలను తన ఛాంబర్‌కు పిలిచి, పరిష్కారంకోసం ప్రయత్నం చేసేవారు. అనేకసార్లు ఇటువంటి ప్రయత్నాలు ఫలించేవి. ఎందుకంటే, స్పీకర్ అధికార పక్షంకు చెందిన వారైనప్పటికీ సభలో ‘నైతిక అధికారం’ చెలాయించేవారు. మోడీ ప్రధాని పదవి చేపట్టిన తొలి ఐదేళ్లలో స్పీకర్‌గా ఉన్న రాజేంద్ర కుమారి బాజపాయి సభలో అందరి మన్ననలు పొందారు. వివాదరహితంగా సభా కార్యక్రమాలు నడిపించారు. అంటే, అప్పుడు సభలో గందరగోళాలు, అంతరాలు ఎదురు కాలేదని కాదు. కానీ ప్రస్తుతం అటువంటి పరిస్థితి కనిపించడం లేదు. తాజాగా లోక్‌సభలో వ్యవహారాల నిర్వహణకు సంబంధించిన నిబంధనల ప్రకారం పిఎం కేర్స్ నిధి, ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి (పిఎంఎన్‌ఆర్‌ఎస్), జాతీయ రక్షణ నిధి (ఎన్‌డిఎఫ్)లకు సంబంధించిన ప్రశ్నలు, విషయాల చర్చకు అనుమతించవద్దని స్పష్టం చేస్తూ ప్రధానమంత్రి కార్యాలయం (పిఎంఒ) పంపిన తాఖీదు పట్ల స్పీకర్ మౌనం వహించడం సైతం ఆయన నిస్సహాయ పరిస్థితిని వెల్లడి చేస్తుంది. లోక్‌సభలో కార్యక్రమాల ప్రక్రియ, ప్రవర్తన నియమాలలోని నిబంధనల ప్రకారం ఈ మూడు నిధులకు సంబంధించిన ప్రశ్నలు, విషయాలు అనుమతించరాదని పిఎంఒ లోక్‌సభ సెక్రటేరియట్‌కు తెలిపింది. స్వతంత్ర భారతదేశ చరిత్రలో అధికారికంగా లోక్‌సభ స్పీకర్‌కు ఈ విధంగా ప్రధానమంత్రి కార్యాలయం ఆదేశించిన ఉదంతాలు లేవు. లోపాయికారిగా ‘ఆదేశాలు’ ఇస్తారుగాని నేరుగా అధికారిక ఆదేశాలు ఇవ్వడం అంటే పార్లమెంట్ వ్యవస్థను నిర్వీర్యం కావించడంలో బరితెగింపును మాత్రమే వెల్లడిచేస్తుంది. ప్రస్తుతం ప్రభుత్వ పక్షమే సభా కార్యకలాపాలకు అంతరాయం కలిగించే ప్రయత్నం చేస్తున్నది. ప్రతిపక్షాలు అంతరాయం కలిగిస్తే చర్చలేకుండా బిల్లులు ఆమోదింప చేసుకుంటామని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు గతవారం ప్రకటించడం గమనార్హం.పార్లమెంట్ సమావేశాల ముందు సంప్రదాయపరంగా జరిపే అఖిలపక్ష సమావేశాలకు ప్రధాని హాజరు కావడం లేదు. ఓం బిర్లాపై అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించడంతో ప్రభుత్వ- ప్రతిపక్షాల మధ్య సమాలోచనలు, అవగాహనకు అవకాశం లేని ఓ దారుణమైన అగాధం ఏర్పడిందని చెప్పవచ్చు. ఈ సందర్భంగా యుపిఎ ప్రభుత్వం హయాంలో పార్లమెంట్ సమావేశాల చివరి రోజున నాటి ప్రతిపక్ష నేత సుష్మా స్వరాజ్ చేసిన ప్రసంగాన్ని ఒకసారి గుర్తు చేసుకోవడం మంచింది. ‘భాయ్ కమల్ నాథ్’ అని స్వరాజ్ తన అసమాన శైలిలో, ‘అప్నీ శరరత్ సే ఈజ్ సదన్ కో ఉల్జా దేతే ది, ఔర్ అదర్నియా షిండే జీ (సుశీల్ కుమార్ షిండే) అప్నీ షరఫత్ సే యూజ్ సుల్జా దేతే ది’ అని మాట్లాడారు. (నా సోదరుడు కమల్ నాథ్ తన అల్లరితో ఈ సభను వదిలి వెళ్ళేవాడు. గౌరవనీయమైన షిండేజీ దానిని తన మర్యాదతో పరిష్కరించేవారు.) సోనియా గాంధీ ప్రధాని పదవి చేపడితే తన తల గుండు చేయించుకుంటానని ప్రతిజ్ఞ చేసిన సుష్మ స్వరాజ్ ఈ సందర్భంగా ఆమెను ప్రశంసించారు. సంక్షోభ సమయాల్లో సోనియా ‘మధ్యవర్తిత్వ పాత్ర’కు, ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ‘సౌమ్యత’కు, స్పీకర్ మీరా కుమార్ ‘సహనం’ (భిన్న అభిప్రాయాలు)కు, ఎల్ కె అద్వానీ ‘న్యాయప్రియత’కు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. ఎన్ని సమస్యలు ఉన్నప్పటికీ సభ సజావుగా సాగడానికి ఇటువంటి ధోరణులు దోహదకారి అవుతాయి. కానీ భారత ప్రజాస్వామ్యం ప్రధాన భావన ఏమిటంటే, ‘మనం ప్రత్యర్థులం అయినప్పటికీ, మనం శత్రువులు కాదు’ అని స్వరాజ్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు. అటువంటి ధోరణి కారణంగా సైద్ధాంతిక, రాజకీయ భేదాభిప్రాయాలు ఉన్నప్పటికీ సంబంధాలను కొనసాగించడం సాధ్యం అవుతుంది. కానీ అటువంటి ధోరణులు ప్రస్తుతం కనిపించకపోవడమే మన ప్రజాస్వామ్యంకు పెను ముప్పును వెల్లడి చేస్తుంది.  చలసాని నరేంద్ర 98495 69050

మన తెలంగాణ 19 Feb 2026 6:00 am

19thfeb2026 |గురువారం నేటి పంచాంగం &రాశి ఫలితాలు

19thfeb2026 | గురువారం నేటి పంచాంగం & రాశి ఫలితాలు 19thfeb2026 |

ప్రభ న్యూస్ 19 Feb 2026 6:00 am

రాజ్యసభ రేసులో ఘనాపాటీలు

మన తెలంగాణ/హైదరాబాద్: రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికల్లో రాష్ట్రం నుంచి ఏర్పడనున్న రెండు స్థానాలకు కాంగ్రెస్ పార్టీ నుంచి ఆశావాహుల సంఖ్య అధికంగా ఉంది. సీట్లు తక్కువ పోటీ ఎక్కువగా ఉంది. ఖాళీలేర్పడుతున్న స్థానాలకు వచ్చే నెల ఎన్నికల నిర్వహణకు బుధవారం నోటిఫికేషన్ వెలువడింది. దీంతో ఆశావాహులు తమ వంతు ప్రయత్నాలు మొదలు పెట్టారు. ప్రస్తుతం రాష్ట్రం నుంచి ఖాళీలేర్పడనున్న స్థానాల్లో అభిషేక్ మను సింఘ్వి (కాంగ్రెస్), కెఆర్ సురేష్ రెడ్డి (బిఆర్‌ఎస్) ఉన్నారు. వీరి పదవీ కాలం ఏప్రిల్ తొమ్మిదవ తేదీ వరకు ఉంది. ఇప్పుడు జరగబోయే రెండు స్థానాలూ పార్టీల బలబలాలను బట్టి కాంగ్రెస్ ఖాతాలో చేరేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే రెండు స్థానాల్లో అభిషేక్ మను సింఘ్విని కొనసాగించాలని పార్టీ అధిష్టానం భావిస్తుందా? అనేది చాలా ముఖ్యమైన అంశం. పెద్దల సభకు వేం నరేందర్ రెడ్డి ఇదిలాఉండగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆప్త మిత్రుడైన సిఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డికి రాజ్యసభ స్థానం లభిస్తుందన్న ఊహగానాలు జోరుగా సాగుతున్నాయి. రెడ్డి సామాజిక వర్గం నుంచి ఇవ్వాలనుకుంటే మొదటి స్థానంలో వేం నరేందర్ రెడ్డి ఉంటారని పార్టీ నాయకులు భావిస్తున్నారు. ఇటీవల ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని యుపిఏ తరఫున పోటీ చేసిన మాజీ న్యాయమూర్తి జస్టిస్ పి. సుదర్శన్ రెడ్డి పేరు కూడా తెరపైకి వచ్చింది. అయితే జస్టిస్ సుదర్శన్ రెడ్డి రాజకీయాలకు దూరంగా ఉంటానని లోగడ అన్నట్లు పార్టీ నాయకులు చెబుతున్నారు. మాజీ ఎమ్మెల్యే వంశీచంద్ రెడ్డి ఏఐసిసి అగ్ర నాయకుడు రాహుల్ గాంధీతో సన్నిహితంగా ఉంటున్నందున వంశీకి దక్కుతుందేమోనని పార్టీ నాయకుల ఊహగానాలు. ఇక సింఘ్వికి సీటు ఇస్తే రెండో సీటు బిసికి ఇవ్వాల్సి ఉంటుందని నేతల ఊహగానాలు. ఎందుకంటే బిసి రిజర్వేషన్ల కోసం కాంగ్రెస్ ఎంతో ప్రయత్నించింది కాబట్టి ఇప్పుడు అవకాశం ఉన్నప్పుడు అయినా బిసికి ఇవ్వకపోతే విమర్శలు ఎదుర్కొవాల్సి వస్తుందంటున్నారు. ఈ నేపథ్యంలో బిసి నాయకునికి రాజ్యసభ సీటు ఖరారు చేయాలనుకుంటే ఏఐసిసి నాయకుడు మాజీ ఎంపీ వి. హనుమంత రావు ముందు వరసలో ఉంటారు. ఇంకా తాను పిసిసి అధ్యక్ష పదవిని కోరినప్పుడు పార్టీ అధిష్టానం తనకు నచ్చజెప్పిందని, భవిష్యత్తులో మంచి పదవిని ఇచ్చి గౌరవిస్తామని చెప్పిందని మధుయాష్కీ గౌడ్ తన అనుయాయుల వద్ద అన్నారని తెలిసింది. ఇక ప్రభుత్వ సలహాదారు కె. కేశవ రావు కూడా రాజ్యసభ రేసులో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే జిహెచ్‌ఎంసి మేయర్‌గా ఆయన కుమార్తె గద్వాల విజయలక్ష్మి పదవీ కాలం ఇటీవల ముగిసింది. ఆమెను త్వరలో మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా నియమించే అవకాశం ఉందని తెలిసింది. విజయలక్ష్మికి చైర్‌పర్సన్ పదవి, తండ్రికి రాజ్యసభ సీటు ఇస్తే పార్టీ నాయకత్వం తీవ్ర విమర్శలు ఎదుర్కొవాల్సి వస్తుంది. అంతేకాకుండా రాజ్యసభ స్థానాన్ని ఆశించిన మిగతా సీనియర్లు అసంతృప్తికి గురవుతారు. పైగా కేశవరావు కొంత కాలం బిఆర్‌ఎస్ పార్టీలోకి వెళ్ళి వచ్చిన సంగతి తెలిసిందే. వీటన్నింటి దృష్టా పార్టీ నాయకత్వం ఇప్పుడు సామాజిక సమతుల్యత పాటించడంతో పాటు సీనియర్లకూ గుర్తింపుగా రాజ్యసభ సీటు ఇచ్చే విషయంలో లెక్కలు వేసుకోవడంలో నిమగ్నమైందని తెలుస్తోంది. మార్చి 16న 37 స్థానాలకు ఎన్నిక  వచ్చే నెల 16న రాజ్యసభలో 37 స్థానాలకు ద్వైవార్షిక ఎన్నికలు జరుగుతాయి. ఈ స్థానాలకు ఏప్రిల్, ఏప్రిల్ 9వ తేదీల్లో ఖాళీలు ఏర్పడుతాయి. ఈ ఎగువ సభ ఎన్నికల్లో అధికార బిజెపికి ఎక్కువగా విజయావకాశాలు ఉన్నాయి. రాష్ట్రాల అసెంబ్లీల్లో ఎమ్మెల్యేల బలాబలాల పరిస్థితి , అధికారపక్షం అనుకూలతతో బిజెపినే ఎక్కువ స్థానాల్లో పాగా వేసే అవకాశం ఉంది. కేంద్ర ఎన్నికల సంఘం వివరాల ప్రకారం తెలంగాణలో 2, అత్యధికంగా మహారాష్ట్రలో 7, ఒడిషాలో 4, తమిళనాడులో 6, ఛత్తీస్‌గఢ్‌లో రెండు, పశ్చిమ బెంగాల్‌లో ఆరు, అసోంలో 2, బీహార్‌లో 5 , హిమాచల్ ప్రదేశ్‌లో ఒక్కస్థానానికి ఈ ఎన్నికలు జరుగుతాయి. ఈ ద్వైవార్షిక ఎన్నికల నోటీఫికేషన్ ఫిబ్రవరి 26వ తేదీనే వెలువడింది. దీని మేరకు పోలింగ్ మార్చి 16వ తేదీన ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 4 గంటల లోపు జరుగుతాయి. . కౌంటింగ్ అదేరోజు జరుగుతుందని అధికార వర్గాలు తెలిపాయి. పలు రాష్ట్రాల్లో బిజెపి, మిత్రపక్షాలు అధికారంలో ఉన్నాయి. అయితే తెలంగాణ, తమిళనాడు, పశ్చిమబెంగాల్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో ప్రతిపక్ష పార్టీలు అధికారంలో ఉన్నాయి. ఇందులో కొన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ఈ ఏడాదిలోనే జరుగుతాయి. మహారాష్ట్రలో ప్రతిపక్ష ఎంవిఎ కలిసికట్టుగా బరిలోకి దిగితే రాజ్యసభకు ఒక్క సీటు విపక్షాల నుంచి దక్కే అవకాశం ఉంది. ఇప్పుడు ఖాళీ ఏర్పడే స్థానాల్లో ప్రముఖులలో ఎన్‌సిపి ఎస్‌పి నేత శరద్ పవార్, అభిషేక్ సింఘ్వీ కాంగ్రెస్, టిఎంసి నుంచి సాకేత్ గోఖలే, ఆర్‌పిఐఎ నేత రాందాస్ అతావాఉలే, ఎం తంబుదురై అన్నాడిఎంకె, తిరుచి శివ (డిఎంకె) వంటి వారు ఉన్నారు. ఈ ప్రముఖులలో ఎవరు తిరిగి రాజ్యసభ పోటిని ఎంచకుంటారనేది వెల్లడికాలేదు. 

మన తెలంగాణ 19 Feb 2026 5:30 am

భారత్‌ అమెరికా మధ్య ఏఐ కనెక్టివిటీ

న్యూఢిల్లీ : భారత్, అమెరికా దేశాల మధ్య ఎఐ కనెక్టివిటీ బలోపేతం చేసేందుకు కొత్త సముద్రగర్భ కేబుల్ మార్గాలను ఏర్పాటు చేయనున్నట్టు గూగుల్ సిఇఒ సుందర్ పిచాయ్ ప్రకటించారు. న్యూఢిల్లీలో జరుగుతున్న ఎఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026లో ఆయన కీలక ప్రకటనలు చేశారు. కర్మయోగి భారత్‌తో భాగస్వామ్యంగా 2 కోట్ల ప్రభుత్వ ఉద్యోగులకు 18 భాషల్లో శిక్షణ ఇవ్వనున్నారు. అలాగే 10 వేలకి పైగా అటల్ టింకరింగ్ ల్యాబ్‌లలో 1.1 కోట్ల విద్యార్థులకు జనరేటివ్ ఎఐ సాయం అందించనున్నారు. శాస్త్రీయ పరిశోధనలకు 30 మిలియన్ డాలర్ల ఎఐ ఫర్ సైన్స్ ఇంపాక్ట్ చాలెంజ్ ప్రకటించారు. ఇటీవల ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో ప్రకటించిన 15 బిలియన్ డాలర్ల ఎఐ హబ్‌లో గిగావాట్ స్కేల్ కంప్యూట్ సదుపాయం, అంతర్జాతీయ సముద్రగర్భ కేబుల్ గేట్‌వేగా ఉంటాయని తెలిపారు. ఎఐలో భారత్‌కు అసాధారణ సామర్థం ఉందని పిచాయ్ కొనియాడారు. భారత్ ఎఐ రంగంలో అద్భుతమైన పురోగతితో ముందుకు సాగుతోందని, ఈ వృద్ధిలో తామూ భాగస్వామి కావాలనుకుంటున్నామని అన్నారు. ప్రధానితో భేటీ: సమ్మిట్‌కు ముందుగా పిచాయ్ ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ అయ్యారు. ఆరోగ్యం, వ్యవసాయం, స్టార్టప్‌లు, అన్ని భాషల్లో సమాచారం కోసం భారత్‌లో ఎఐ వినియోగంపై భేటీలో చర్చించామని ఎక్స్ పోస్టులో పిచాయ్ తెలిపారు. మోడీ కూడా ఫో టోలను పంచుకుంటూ, సమావేశం సంతోషం గా సాగిందని, ప్రతిభావంతులైన విద్యార్థులు, నిపుణులతో కలిసి గూగుల్ పనిచేయనుందన్నారు. ఎఐ జీవితకాలంలోనే అతిపెద్ద మార్పు ఎఐ మన జీవితకాలంలోనే అతిపెద్ద సాంకేతిక మార్పు అని మీడియా సమావేశంలో పిచాయ్ అన్నారు. ఆరోగ్య సంరక్షణ, విద్య, వాతావరణ మార్పులు వంటి రంగాల్లో ఎఐ గొప్ప అవకాశాలు కల్పిస్తుందన్నారు. భారత్‌లో వాయిస్, విజువల్ సెర్చ్ వినియోగం ప్రపంచంలోనే అత్యధికమని వివరించారు. త్వరలోనే ప్రత్యక్ష వాయిస్, కెమెరా ఆధారిత సెర్చ్‌ను స్థానిక భాషలోనే ఉపయోగించుకునే విధంగా మెరుగైన మోడల్ తీసుకొస్తామని వెల్లడించారు. విద్యా రంగంలో గూగుల్ ఎఐ ప్రొఫెషనల్ సర్టిఫికేట్ కార్యక్రమాన్ని ప్రారంభిస్తోంది. క్వాంటమ్ కంప్యూటింగ్, వాతావరణ అంచనాలు వంటి రంగాల్లో పరిశోధనలకు మద్దతు ఇస్తారు. గూగుల్ డీప్‌మైండ్ ద్వారా ఐఐటి మద్రాస్‌తో కలిసి దేశవ్యాప్తంగా ఆధునిక ఎఐ సామర్థ్యాలను విస్తరించనున్నారు.

మన తెలంగాణ 19 Feb 2026 4:30 am

బంధుప్రీతి, పక్షపాతం ప్రజాస్వామ్యానికి పెనుశాపం

న్యూఢిల్లీ : బంధుప్రీతి అనేది ప్రజాస్వామ్య వ్యవస్థకు ఓ శాపమని సుప్రీం కోర్టు పేర్కొంది. హౌసింగ్ సొసైటీ ఫ్లాట్‌ల కేటాయింపులో అధికార దుర్వినియోగం జరిగిందన్న ఆరోపణలపై దాఖలైన పిటిషన్ విచారణ సందర్భంగా సర్వోన్నత న్యాయస్థానం ఈ విధంగా వ్యాఖ్యానించింది. వీటికి సంబంధించి పంజాబ్,హర్యానా హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను పక్కనపెట్టిన న్యాయస్థానం ఆ కేటాయింపులను రద్దు చేసింది. హర్యానా అర్బన్ హౌసింగ్ సొసైటీలో రెండు లగ్జరీ ఫ్లాట్‌ల కేటాయింపులో అధికార దుర్వినియోగం జరిగిందంటూ స్థానిక ప్రభుత్వ ఉద్యోగి దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీం కోర్టు విచారించింది. “ బంధుప్రీతి, పక్షపాతం అనేవి ప్రజాస్వామ్య వ్యవస్థకు శాపం లాంటివి. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులలో ఈ వైఖరి అసహ్యకరంగా ఉంటుంది ” అని జస్టిస్ సంజయ్ కుమార్,జస్టిస్ వినోద్ చంద్రన్‌లతో కూడిన ధర్మాసనం పేర్కొంది. ఈ కేటాయింపులకు సంబంధించి గతంలో పంజాబ్ హర్యానా హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీం కోర్టు పక్కన పెట్టింది. పాలకమండలి సభ్యుడికి, అతడి కిందిస్థాయి అధికారికి చేసిన కేటాయింపులు పక్షపాతంగా , ఏకపక్షంగా ఉన్నాయని నిర్ధారించిన న్యాయస్థానం , సొసైటీ నిబంధనలను ఉల్లంఘించారని స్పష్టం చేసింది.

మన తెలంగాణ 19 Feb 2026 4:00 am

జాతీయ రహదారిపై కారు దగ్ధం

బోయిన్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని జాతీయ రహదారిపై కారు దగ్ధమైన సంఘటన చోటు చేసుకుంది. బోయిన్ పల్లి ఎస్సై శివ శంకర్ తెలిపిన వివరాల ప్రకారం ..ఓల్డ్ బోయిన్ పల్లి నుంచి సుచిత్ర వైపు వెళ్తున్న రాపిడో కార్ నెంబర్ టీఎస్ 35 టి1337 గల కారులో హఠాత్తుగా బ్యాలెట్ నుంచి పోగలు రావడంతో అప్రమత్తమైనా చెంగిచెర్లకు చెందిన ప్రశాంత్ (27) తోపాటు కారులో ప్రయాణిస్తున్న ప్రయాణికుడు వెంటనే క్రిందకి దిగిపోవడంతో పెను ప్రమాదం తప్పింది. కారు పూర్తిగా దగ్ధం కావడంతో సమాచారం అందుకున్న బోయినపల్లి పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని వివరాలను సేకరిస్తున్నారు. ఎవరికి ఏమి కాకపోవటంతో ఊపిరి పీల్చుకున్నారు.

మన తెలంగాణ 19 Feb 2026 12:28 am

వచ్చే నెల రాజ్యసభ ఎన్నికలు

అధికార బలంతో బిజెపికే ఫలం తెలంగాణలో రెండు స్థానాలు మహారాష్ట్రలో 7 సీట్లకు పోటీ సీనియర్ నేత పవార్ స్థానం ఖాళీ న్యూఢిల్లీ : వచ్చే నెల 16న రాజ్యసభలో 37 స్థానాలకు ద్వైవార్షిక ఎన్నికలు జరుగుతాయి. ఈ స్థానాలకు ఏప్రిల్, ఏప్రిల్ 9వ తేదీల్లో ఖాళీలు ఏర్పడుతాయి. ఈ ఎగువ సభ ఎన్నికల్లో అధికార బిజెపికి ఎక్కువగా విజయావకాశాలు ఉన్నాయి. రాష్ట్రాల అసెంబ్లీల్లో ఎమ్మెల్యేల బలాబలాల పరిస్థితి , అధికారపక్షం అనుకూలతతో బిజెపినే ఎక్కువ స్థానాల్లో పాగా వేసే అవకాశం ఉంది. కేంద్ర ఎన్నికల సంఘం వివరాల ప్రకారం తెలంగాణలో 2, అత్యధికంగా మహారాష్ట్రలో 7, ఒడిషాలో 4, తమిళనాడులో 6, ఛత్తీస్‌గఢ్‌లో రెండు, పశ్చిమ బెంగాల్‌లో ఆరు, అసోంలో 2, బీహార్‌లో 5 , హిమాచల్ ప్రదేశ్‌లో ఒక్కస్థానానికి ఈ ఎన్నికలు జరుగుతాయి. ఈ ద్వైవార్షిక ఎన్నికల నోటీఫికేషన్ ఫిబ్రవరి 26వ తేదీనే వెలువడింది. దీని మేరకు పోలింగ్ మార్చి 16వ తేదీన ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 4 గంటల లోపు జరుగుతాయి. . కౌంటింగ్ అదేరోజు జరుగుతుందని అధికార వర్గాలు తెలిపాయి. పలు రాష్ట్రాల్లో బిజెపి, మిత్రపక్షాలు అధికారంలో ఉన్నాయి. అయితే తెలంగాణ, తమిళనాడు, పశ్చిమబెంగాల్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో ప్రతిపక్ష పార్టీలు అధికారంలో ఉన్నాయి. ఇందులో కొన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ఈ ఏడాదిలోనే జరుగుతాయి. మహారాష్ట్రలో ప్రతిపక్ష ఎంవిఎ కలిసికట్టుగా బరిలోకి దిగితే రాజ్యసభకు ఒక్క సీటు విపక్షాల నుంచి దక్కే అవకాశం ఉంది. ఇప్పుడు ఖాళీ ఏర్పడే స్థానాల్లో ప్రముఖులలో ఎన్‌సిపి ఎస్‌పి నేత శరద్ పవార్, అభిషేక్ సింఘ్వీ కాంగ్రెస్, టిఎంసి నుంచి సాకేత్ గోఖలే, ఆర్‌పిఐఎ నేత రాందాస్ అతావాఉలే, ఎం తంబుదురై అన్నాడిఎంకె, తిరుచి శివ (డిఎంకె) వంటి వారు ఉన్నారు. ఈ ప్రముఖులలో ఎవరు తిరిగి రాజ్యసభ పోటిని ఎంచకుంటారనేది వెల్లడికాలేదు.

మన తెలంగాణ 19 Feb 2026 12:06 am

గురువారం రాశి ఫలాలు (19-02-2026)

మేషం ఇంట బయట గౌరవం పెరుగుతుంది. నూతన వస్తు లాభాలు అందుకుంటారు. చేపట్టిన పనులు వేగంగా పూర్తవుతాయి. కొన్ని వ్యవహారాలలో ఆప్తుల సలహాలు తీసుకుంటారు. పాత మిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తిగా సాగుతాయి. దైవ చింతన కలుగుతుంది. వృషభం దూరప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది. కొన్ని విషయాలలో కుటుంబ సభ్యుల ప్రవర్తన విసుగు కలిగిస్తుంది. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. సన్నిహితులతో అకారణ వివాదాలు కలుగుతాయి. అనవసర వస్తువులపై ధన వ్యయం చేస్తారు. వృత్తి ఉద్యోగాలలో ఆశించిన రీతిలో పనులు పూర్తికావు. మిధునం విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. వ్యాపార విస్తరణకు ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. నూతనోత్సాహంతో పనులు పూర్తి చేస్తారు. ధనాదాయ మార్గాలు మరింత విస్తరిస్తాయి. దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. కర్కాటకం ముఖ్యమైన వ్యవహారాలు సజావుగా సాగుతాయి. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలకు కీలక నిర్ణయాలు తీసుకుంటారు. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. వ్యాపారాలలో నూతన ప్రణాళికలు అమలు చేసి లాభాలను అందుకుంటారు. ఆర్థికంగా అనుకూల వాతావరణం ఉంటుంది. సింహం బంధుమిత్రులతో స్వల్ప వివాదాలు ఉంటాయి. ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త వహించాలి. చివరి నిమిషంలో ప్రయాణాలు వాయిదా పడతాయి. చేపట్టిన పనులు మధ్యలో నిలుస్తాయి. వృత్తి ఉద్యోగాలలో బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించలేక ఇబ్బందులు ఎదుర్కొంటారు. వ్యాపారాలు మందగిస్తాయి. కన్య చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. ఆర్థికంగా ఒత్తిడి పెరుగుతుంది. వాహన ప్రయాణ విషయంలో కొంత అప్రమత్తంగా వ్యవహరించాలి. నూతన ఋణప్రయత్నాలు చేస్తారు. ఆధ్యాత్మిక చింతన కలుగుతుంది. వృత్తి ఉద్యోగాలలో ఒడిదుడుకులు పెరుగుతాయి. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. తుల చేపట్టిన పనులు సకాలంలో పూర్తి అవుతాయి. బంధు మిత్రుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. కీలక వ్యవహారాల్లో జీవితభాగస్వామి సలహాలు తీసుకోవడం మంచిది. వ్యాపారాలలో శ్రమకు తగిన ఫలితం పొందుతారు. ఉద్యోగాలలో నూతన అవకాశాలు లభిస్తాయి. విద్యా అనుకూలత కలుగుతుంది. వృశ్చికం సమాజంలో గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. శత్రుసమస్యలు నుండి ఉపశమనం కలుగుతుంది. అప్రయత్నంగా పనులు పూర్తవుతాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ధన విషయాల్లో సోదరులతో వివాదాలు సర్దుమణుగుతాయి. వ్యాపార ఉద్యోగాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి. ధనస్సు సన్నిహితులతో తగాదాలు ఉంటాయి. అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. ముఖ్యమైన పనులు వాయిదా వేయడం మంచిది. సంతానం విద్యా ఫలితాలు లభిస్తాయి. దూరప్రాంత ప్రయాణ సూచనలున్నవి. వ్యాపారాలలో స్వల్ప లాభాలు అందుకుంటారు. ఉద్యోగాలలో అధికారులతో వివాదాలు కలుగుతాయి. మకరం ఋణ ప్రయత్నాలు నిరాశ కలిగిస్తాయి. దూరప్రయాణాల వలన శ్రమ పెరుగుతుంది. బంధు వర్గం నుండి వినకూడని మాటలు వినవలసి వస్తుంది. చేపట్టిన పనులలో అవాంతరాలు కలుగుతాయి. వ్యాపారాలలో కొత్త సమస్యలు కలుగుతాయి. ఉద్యోగమున ప్రతికూల పరిస్థితులుంటాయి. కుంభం కుటుంబ సభ్యులతో శుభకార్యాలలో పాల్గొంటారు. సోదరవర్గం వారితో సఖ్యత పెరుగుతుంది. ఉద్యోగాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి. దైవ కార్యక్రమాలు నిర్వహిస్తారు. వృత్తి వ్యాపారాలలో ధైర్యంగా నిర్ణయాలు తీసుకుంటారు. ఆర్థిక అనుకూలత కలుగుతుంది. భూ క్రయ విక్రయాల లాభిస్తాయి. మీనం అవసరానికి చేతిలో ధనం నిల్వ ఉండదు. ఋణ ప్రయత్నాలు కలిసిరావు. నేత్ర సంబంధిత అనారోగ్య సమస్యలు ఇబ్బంది కలిగిస్తాయి. గృహమున గందరగోళ వాతావరణం ఉంటుంది. వ్యాపార ఉద్యోగాలలో ఊహించిన సమస్యలను ఎదుర్కొంటారు. ప్రయాణాలలో మార్గ అవరోధాలు కలుగుతాయి.  

మన తెలంగాణ 19 Feb 2026 12:00 am

చెప్పిన మాట వినదు.. పైగా రౌడీయిజం: ఏఐ వ్యవస్థపై సైంటిస్టు ఆందోళన

న్యూఢిల్లీ : టెక్నాలజీపై మనం పట్టు తప్పిపోతున్నాం. క్రమేపీ ఏఐ వ్యవస్థలు మనను శాసించే పరిస్థితి ఏర్పడుతోందని ఏఐ దిగ్గజ నేత స్టువర్ట్ రస్సెల్ ఆందోళన వ్యక్తం చేశారు. తనకు ఈ కృత్రిమ మేధ వ్యవస్థల నుంచి తరచూ బెదిరింపులు వస్తున్నాయి. తమకే అంతా తెలుసునని, తమకు హక్కులు అత్యవసరం అని డిమాండ్ చేస్తున్నాయని ఏఐ సమ్మిట్‌కు వచ్చిన నేపథ్యంలో తెలిపారు. సంబంధిత సిస్టమ్స్ నుంచి అందిన ఇ మొయిల్స్ గురించి ప్రస్తావించారు. రస్సెల్ ప్రముఖ బ్రిటిష్ కంప్యూటర్ సైంటిస్టు. పైగా ఏఐపై సాధికారిక విశ్లేషకుడు. మనం పెంచి పోషించిన ఈ కృత్రిమ మేధ, చివరికి మనకే ఎదురుతిరుగుతోంది. స్వతంత్రంగా వ్యవహరిస్తోందని తెలిపారు. తనకు ఇటీవల ఓ సాఫ్ట్‌వేర్ డెవలపర్ నుంచి అందిన సమాచారాన్ని వివరించారు. ఈ సాఫ్ట్‌వేర్ ప్రముఖుడికి ఏఐ వ్యవస్థల నుంచి ప్రతీకార బెదిరింపులు వచ్చాయని రస్సెల్ చెప్పారు. యుసి బర్కెలీ లో కంప్యూటర్ సైన్స్ ప్రొఫెసర్‌గా రస్సెల్ వ్యవహరిస్తున్నారు. పైగా ఏఐ నైతికత, భద్రతపై ఏర్పాటు అయిన అంతర్జాతీయ సంస్థకు అధ్యక్షులు కూడా. సాఫ్ట్‌వేర్ డెవలపర్‌కు అందిన ఓ కోడ్ సరిగ్గా లేదని ఏఐ వ్యవస్థ తిట్టిపోసింది. తాను అందించేదే నిజమైనదని ఆయనతో వాదించిందని, దీనిని అంగీకరించకపోతే బాగుండదని హెచ్చరించిందని రస్సెల్ తెలిపారు. ఇటువంటి ఉదంతాలు చాలా వెలుగులోకి వస్తున్నాయి. ఈ క్రమంలో మనం ఏఐపై అదుపు తప్పుతున్నామని, ఇకపై ఏం జరుగుతుందో తెలియదని, ప్రత్యేకించి కంప్యూటర్ సైన్స్ రంగం ఏ విధంగా దెబ్బతింటుందోనని ఆయన ఓ చర్చాగోష్టిలో వెల్లడించారు. 

మన తెలంగాణ 18 Feb 2026 11:35 pm

గురిపెట్టి కొట్టాలి

. సమస్యలు ప్రాతిపదికగా ఉద్యమాలు. రాష్ట్రంలో సర్కారీ గూండాయిజం. పోరాటాలకు ఆకాశమే హద్దు. సీపీఐ జాతీయ నాయకులు నారాయణ విశాలాంధ్ర బ్యూరో`కాకినాడ: కేంద్రంలో, రాష్ట్రంలో ఎన్‌డీఏ పాలన పట్ల ప్రజల్లో అసంతప్తి పెరిగిందని, కొత్తగూడెంలో సీపీఐ సాధించిన విజయం స్ఫూర్తితో ఏపీలో కూడా గురిపెట్టికొట్టాలని సీపీఐ జాతీయ నాయకులు కె.నారాయణ ఉద్బోధించారు. అది సాధించాలంటే సమస్యల ప్రాతిపదికగా ఉద్యమాలు నిర్వహించాలని, ఆకాశమే హద్దుగా పోరాడాలని పిలుపునిచ్చారు. సీపీఐ కార్యదర్శివర్గ సభ్యులు తాటిపాక మధు అధ్యక్షతన కాకినాడలో జరిగిన […] The post గురిపెట్టి కొట్టాలి appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 18 Feb 2026 11:05 pm

పెట్టుబడుల ప్రవాహం

మరో రూ.29,021 కోట్లకు ఆమోదం27 ప్రాజెక్టులు`22,407 ఉద్యోగాలుఇప్పటివరకు రూ.9,03,726 కోట్ల పెట్టుబడులు రాక15వ ఎసఐపీబీ సమావేశంలో చంద్రబాబు విశాలాంధ్ర బ్యూరో-అమరావతి: రాష్ట్రానికి పెట్టుబడుల ప్రవాహం కొనసాగుతోంది. వివిధ రంగాల పరిశ్రమలకు సంబంధించి మరో రూ.29,021 కోట్ల విలువైన ప్రాజెక్టులకు 15వ ఎసఐపీపీ సమావేశం ఆమోదం తెలియచేసింది. వీటి ద్వారా 22,407 మందికి ఉద్యోగ అవకాశాలు రానున్నాయి, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానమే పారిశ్రామిక ప్రాజెక్టులకు సంబంధించిన అన్ని అంశాల్లోనూ ప్రాతిపదిక కావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు […] The post పెట్టుబడుల ప్రవాహం appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 18 Feb 2026 10:52 pm

ఇందాపూర్ డెయిరీపై రచ్చ

వైసీపీ నిరసనలతో దద్దరిల్లిన మండలివాయిదా తీర్మానాల తిరస్కరణపోడియం వద్ద నిరసనల హోరుఐలాపురం వెంకయ్య, రత్నబాయి మృతికి సంతాపం విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : ఇందాపూర్ డెయిరీ అంశంపై శాసన మండలి వైసీపీ సభ్యుల నిరసనలతో హోరెత్తింది. భోలేబాబా, హెరిటేజ్‌కు వ్యతిరేకంగా బుధవారం శాసన సభ ప్రాంగణం బయట నుంచి నినాదాలు చేస్తూ… మండలి లోపలికి వైసీపీ సభ్యులు ప్రదర్శనగా తరలివచ్చారు. కొందరి సభ్యులు పాల ప్యాకెట్లు చేతబట్టి లోపలికి ప్రవేశించారు. ఆ తర్వాత మండలి ప్రారంభమవడంతో […] The post ఇందాపూర్ డెయిరీపై రచ్చ appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 18 Feb 2026 10:51 pm

నెదర్లాండ్స్‌పై స్వల్ప తేడాతో భారత్ విజయం

ఐసిసి టీ20 ప్రపంచకప్‌ 2026లో తమ చివరి లీగ్ మ్యాచ్ లోనూ టీమిండియా విజయం సాధించింది.  భారత్ నిర్దేశించిన194 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన నెదర్లాండ్స్‌ 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 176 పరుగులు చేసింది. దీంతో నెదర్లాండ్స్‌పై టీమిండియా 17 పరుగుల తేడాతో గెలుపొందింది.నెదర్లాండ్స్‌ బ్యాటర్లలో లెవిట్‌ 24 పరుగులు, ఒడౌడ్‌ 20 పరుగులు, డెలీడ్‌ 33 పరుగులు, ఆకెర్‌మన్ 23 పరుగులు, కాచెట్ 26 పరుగులు, క్రోస్‌ 25 పరుగులు చేశారు. భారత బౌలర్లలో వరుణ్‌ చక్రవర్తి 3 వికెట్లు, శివమ్‌ దూబె 2 వికెట్లు పడగొట్టారు. హార్దిక్ పాండ్య, బుమ్రా చెరో వికెట్‌ తీశారు. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 193 పరుగులు సాధించింది. టీమిండియా బ్యాటర్లలో శివమ్ దూబే భారీ సిక్సులతో విరుచుకుపడ్డాడు. కేవలం 31 బంతుల్లోనే 4 ఫోర్లు, 6 సిక్సులతో 66 పరుగులు చేశాడు. కెప్టెన్ సూర్యకుమార్(34), తిలక్ వర్మ(31), హార్దిక్ పాండ్య(30), ఇషాన్ కిషన్(18)లు పర్వాలేదనిపించారు. నెదర్లాండ్స్‌ బౌలర్లలో లోగాన్ మూడు వికెట్లు, ఆర్యన్ దత్ రెండు వికెట్లు పడగొట్టగా.. కైల్‌ క్లెయిన్‌ ఒక వికెట్‌ తీశాడు.

మన తెలంగాణ 18 Feb 2026 10:51 pm

త్వరలో మహిళలకు ఆర్‌టిసి స్మార్ట్ కార్డులు

ఆర్‌టిసి బస్సుల్లో ఉచిత ప్రయాణానికి సంబంధించి త్వరలోనే మహిళలకు స్మార్ట్ కార్డులు ప్రదానం చేయనున్నారు. బస్సుల్లో ఉచిత ప్రయాణం పొందేందుకు మహిళలకు స్మార్ట్ కార్డు జారీ చేసేందుకు ఆర్‌టిసి కసరత్తు చేస్తోంది. వచ్చే నెల నుంచి స్మార్ట్ కార్డులు ఇవ్వబోతున్నట్లు ఆర్‌టిసి ఎండి నాగిరెడ్డి తెలిపారు. ఇతర రాష్ట్రాలకు చెందిన మహిళలు తెలంగాణ అడ్రస్‌తో ఫేక్ ఆధార్ కార్డులను తయారు చేసుకుని ఈ పథకం కింద ప్రయాణిస్తున్నారని, దీనిని చెక్ పెట్టేందుకు త్వరలోనే స్మార్డ్ కార్డులను తెస్తున్నామని ఆయన తెలిపారు. ఇప్పటికే స్మార్ట్ కార్డుల నమూనాగా మూడు డిజైన్లు సిద్ధం చేశామని, వీటిలో నుంచి ఒకదాన్ని ప్రభుత్వం ఫైనల్ చేయనుందని చెప్పారు. స్మార్ట్ కార్డులు వచ్చాక టికెట్ జారీ చేయడం కూడా మరింత సులభం అవుతుందన్నారు. ఎసి, ఈవీ బస్సుల్లో డిస్కౌంట్.. వేసవి సెలవుల దృష్ట్యా వచ్చే మార్చి 1 నుంచి ఎసి, మిగతా లగ్జరీ బస్సుల్లో డిస్కాంట్ ఇవ్వబోతున్నట్లు ఎండి నాగిరెడ్డి తెలిపారు. వీటిలో టికెట్ ధరలు ఎక్స్ప్రెస్ టికెట్ ధరలతో సమానంగా తగ్గించే ప్రయత్నం చేస్తామన్నారు. పొలుష్యన్ నియంత్రించడంలో భాగంగా ఓఆర్‌ఆర్ లోపల ఎలక్ట్రికల్ బస్సులు నడపాలనే ఉద్దేశంతో ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని చెప్పారు. పిఎం ఈ డ్రైవ్ కింద త్వరలో రాష్ట్రానికి 2 వేల బస్సులు రాబోతున్నాయని ఆయన తెలిపారు.

మన తెలంగాణ 18 Feb 2026 10:50 pm

సమరోత్సాహంతోనావికాదళ విన్యాసాలు

విశాలాంధ్ర బ్యూరో-విశాఖపట్నం: భారత నౌకాదళ శక్తి సామర్థ్యాలను చాటేలా మిత్ర దేశాల సహకారంతో తూర్పు నావికా దళం అధ్వర్యాన విశాఖ తీరంలో ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ (ఐఎఫఆర్) మిలన్-2026 వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ విన్యాసాలకు 71 దేశాల నుంచి 4 వేల మందికి పైగా నావికా దళ అధికారులు , విదేశీ ప్రతినిధులు తరలివచ్చారు. పదేళ్లకోసారి విశాఖ కేంద్రంగా ఈ ఐఎఫఆర్ వేడుకలు నిర్వహిస్తున్నారు. బుధవారం ఉదయం 10 గంటలకు తూర్పు నావికాదళ కేంద్రానికి చేరుకున్న […] The post సమరోత్సాహంతోనావికాదళ విన్యాసాలు appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 18 Feb 2026 10:47 pm

జైలు జీవితం బాగా ఎంజాయ్ చేశాను: అంబటి రాంబాబు

రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి బెయిల్‌పై విడుదలైన వైసిపి సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జైలు జీవితం తనలో మరింత పట్టుదలను నింపిందని, దాన్ని తాను శిక్షగా కాకుండా ఒక శిక్ష ణగా భావించా నన్నారు. అయితే, ఈ సమయంలో తాను ఎదుర్కొన్న ఏకైక ఇబ్బంది బాత్రూంలో జారిపడటమేనని, అది మినహా జైలు జీవితాన్ని పూర్తిగా ఎంజాయ్ చేశానని వ్యాఖ్యానించారు. జైలు నుంచి బయటకు వచ్చిన వెంటనే మీడియాతో మాట్లాడిన ఆయన, కూటమి ప్రభుత్వంపై తన పోరాటం ఇకపై రెట్టింపు ఉత్సాహంతో కొనసాగుతుందని స్పష్టం చేశారు. ‘నన్ను 18 రోజులు జైల్లో పెడితే భయపడతానని చంద్రబాబు, లోకేశ్ అనుకున్నారేమో. కానీ, ఈ అంబటి రాంబాబు ఎవరికీ భయపడే ప్రశ్నే ఉద్భవించదు. చంద్రబాబు ప్రభుత్వం వచ్చినప్పుడే జైల్లో ఉండ టానికి సిద్ధపడ్డాను. నన్ను జైల్లో పెట్టాలని వారు ఎప్పటినుంచో ప్రయత్నిస్తున్నారు, ఇప్పుడు అవకాశం దొరికింది, లోపల పెట్టారు. కానీ కాలం మళ్లీ తిరిగొస్తుంది. వారు చేసిన పాపానికి మూల్యం చెల్లించక తప్పదు‘ అని అంబటి హెచ్చరించారు. జైలు తనలో మరింత కసిని, పట్టుదలను పెంచిందని, ఒక్క అడుగు కూడా వెనక్కి వేసే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు.

మన తెలంగాణ 18 Feb 2026 10:46 pm

చెరువులో నిందితుడి మృతదేహం

బాలిక హత్యాచారం కేసులో ఊహించని మలుపు విశాలాంధ్ర బ్యూరో-అన్నమయ్య: మదనపల్లిలో బాలిక(7)పై లైంగిక దాడి చేసి హత్య చేసిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. బాలిక హత్యాచారం కేసు ఊహించని మలుపు తిరిగింది. ఈ ఘాతుకానికి ఒడిగట్టిన ప్రధాన నిందితుడు కులవర్ధన్ విగతజీవిగా కనిపించాడు. కురబలకోట మండలం కనసానివారిపల్లి చెరువులో అతడి మృతదేహం లభ్యమైనట్లు పోలీసులు ధృవీకరించారు. చిన్నారి ప్రాణాన్ని బలిగొని క్రూరుడిగా వార్తల్లోకెక్కిన కులవర్ధన్… బాలిక హత్య అనంతరం పోలీసుల కళ్లుగప్పి పరారయ్యాడు. పోలీసు […] The post చెరువులో నిందితుడి మృతదేహం appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 18 Feb 2026 10:45 pm

హిమంత బిశ్వశర్మ అస్సాం జిన్నా: గౌరవ్‌గొగోయ్

గువాహటి : అస్సాం రాష్ట్ర ముఖ్యమంత్రి హిమంత బిశ్వకర్మ “ అస్సాం జిన్నా” అంటూ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు గౌరవ్ గొగోయ్ ఘాటుగా విమర్శలు చేశారు. బీజేపీలో చేరే వారంతా వారి రాజకీయ జీవితంలో ప్రాధాన్యం లేనివారిగా మిగిలిపోతారని విమర్శించారు. ఇటీవల అస్సాం కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు భూపేన్‌కుమార్ బోరా పార్టీకి రాజీనామా చేయడంపై తీవ్ర చర్చ జరిగింది. ఈ నేపథ్యంలో ఆయన బీజేపీలో చేరనున్నట్టు ప్రచారం సాగుతోంది. దీనిపై గొగోయ్ మాట్లాడుతూ కమలం లో చేరితే బోరా కూడా ప్రాధాన్యం లేని రాజకీయ నాయకుడిగా మిగిలిపోతారని వ్యాఖ్యానించారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో నిజమైన పోరాటం కాంగ్రెస్ పార్టీకి, కాంగ్రెస్‌ను విడిచి పెట్టిన వారికి మధ్యనే ఉంటుందని వ్యాఖ్యానించారు. బీజేపీలో చాలా మంది కాంగ్రెస్ మాజీ నాయకులు ఉన్నారని,అవినీతి పరులని ఆరోపించారు. ఈ సందర్భంగా సీఎం హిమంత బిశ్వశర్మపై విమర్శలు చేశారు. బోరా కాంగ్రెస్‌ను వీడటం వల్ల అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీకి ఎలాంటి నష్టం ఉండదని పేర్కొన్నారు.

మన తెలంగాణ 18 Feb 2026 10:42 pm

బలవుతున్న వలస కూలీలు

. కాలం చెల్లిన వాహనాలే కార్మికుల పట్ల కాలనాగులు. కాంట్రాక్టర్ ధన దాహానికి సమిధులవుతున్న నిరుపేదలు. కాసుల కక్కుర్తిలో రవాణా శాఖ అధికారులు. పట్టించుకోని అల్లూరి జిల్లా అధికార యంత్రాంగం ఊరు కాని ఊరు, భాష కాని భాష అయినా తప్పని జీవన పోరాటం వారిది. రెక్కాడితే గాని డొక్కాడని బతుకులు. ఎంత దూరమైనా కూలీకి పోయి కుటుంబ పోషణ కోసం శ్రమిస్తున్న నిరంతర కష్టజీవులు. కానీ వారు పని చేసే చోటే వారికి మృత్యుపాశంగా మారితే… […] The post బలవుతున్న వలస కూలీలు appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 18 Feb 2026 10:41 pm

అంబటి రాంబాబువిడుదల

విశాలాంధ్ర బ్యూరో-అమరావతి: రాజమండ్రి కేంద్ర కారాగారం నుంచి వైసీపీ నేత, మాజీమంత్రి అంబటి రాంబాబు బుధవారం విడుదలయ్యారు. సంక్రాంతి లక్కీ డ్రా కేసులో గుంటూరు కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. 2023లో సంక్రాంతి పండుగ సమయంలో నాటి మంత్రి అంబటి రాంబాబు నేతృత్వంలో సంక్రాంతి లక్కీ డ్రా పేరుతో సత్తెనపల్లిలో వైసీపీ నేతలు టికెట్లు అమ్ముకున్నారని జనసేన గుంటూరు జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు ఫిర్యాదు చేశారు. కోర్టులోనూ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారించిన […] The post అంబటి రాంబాబువిడుదల appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 18 Feb 2026 10:38 pm

అటు చర్చలు… ఇటు యుద్ధ సన్నాహాలు

. పశ్చిమాసియా దిశగా అమెరికా ఫైటర్ జెట్లు. హార్ముజ్ జలసంధి వద్ద ఇరాన్ సైనిక విన్యాసాలు. జెనీవాలో చర్చల్లో స్వల్ప పురోగతి తెహ్రాన్/వాషింగ్టన్: ఓ పక్క చర్చలు…మరోపక్క దేనికైనా సిద్ధమన్నట్లు అమెరికా, ఇరాన్ వ్యవహార శైలి ఉంది. జెనీవా వేదికగా అమెరికా-ఇరాన్ మధ్య జరిగిన అణు చర్చలు జరిగాయి. అమెరికా ప్రత్యేక రాయబారి స్టీవ్ విట్‌కాఫ్, అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అల్లుడు జారెడ్ కుష్నర్ ఇరాన్ ప్రతినిధులతో చర్చలు జరిపారు. ఈ చర్చలు మూడు గంటల్లోనే ముగిశాయి. […] The post అటు చర్చలు… ఇటు యుద్ధ సన్నాహాలు appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 18 Feb 2026 10:32 pm