SENSEX
NIFTY
GOLD
USD/INR

Weather

33    C
...

కమర్షియల్ సిలిండర్లను బ్లాక్‌లో విక్రయిస్తున్న ముఠా అరెస్టు

హైదరాబాద్: దేశవ్యాప్తంగా ఏర్పడిన గ్యాస్ కొరతను అధిమించేందుకు ప్రభుత్వాలు అన్ని విధాలుగా ప్రయత్నిస్తున్నాయి. ప్రస్తుతం ఉన్న నిల్వలను సంరక్షించుకోవాలని కోరుతున్నాయి. అయితే కొందరు మాత్రం అక్రమ మార్గంలో డబ్బు సంపాదించేందుకు తప్పు పనులకు పూనుకుంటున్నారు. అలా బహిరంగ మార్కెట్‌లో గ్యాస్ సిలిండర్ల బ్లాక్ దందా చేస్తున్న ముఠాను టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. ముఠాగా ఏర్పడి కమర్షియల్ సిలిండర్లను అక్రమంగా మార్కెట్‌లో విక్రయిస్తున్నట్లు గుర్తించారు. హోటళ్లు, రెస్టారెంట్లకు అధిక ధరలకు గ్యాస్ విక్రయిస్తున్నట్లు కనిపెట్టారు. 300 గ్యాస్ సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు. డీలర్ అమీర్ ఒక్కో సిలిండర్‌ను రూ.6 వేలకు విక్రయిస్తున్నట్లు తేలింది. డీలర్‌తో పాటు 10 మందిని అరెస్టు చేశారు. 

మన తెలంగాణ 30 Mar 2026 4:22 pm

మోత్కూర్ నియోజకవర్గ కేంద్రంగా ఏర్పాటు చేయాలి…

మోత్కూర్ నియోజకవర్గ కేంద్రంగా ఏర్పాటు చేయాలి… గ్రీవిన్స్ లో కలెక్టర్, అడిషనల్ కలెక్టర్‌లకు

ప్రభ న్యూస్ 30 Mar 2026 4:18 pm

ఆలేరులో అలరించిన పౌరాణిక నాటకాలు..

ఆలేరులో అలరించిన పౌరాణిక నాటకాలు.. ఆలేరు, ఆంధ్రపభ : శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి

ప్రభ న్యూస్ 30 Mar 2026 4:16 pm

కనకదుర్గమ్మకు కానుకుల వర్షం..

కనకదుర్గమ్మకు కానుకుల వర్షం.. ఇంద్రకీలాద్రి, ఆంధ్రప్రభ ; విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై ఉన్న శ్రీ

ప్రభ న్యూస్ 30 Mar 2026 4:15 pm

గర్భగుడిలో వేసవి కాలంలో ప్రత్యేక పూజలు..

గర్భగుడిలో వేసవి కాలంలో ప్రత్యేక పూజలు.. శ్రీ రామలింగేశ్వర ఆలయానికి రూ.50 వేల

ప్రభ న్యూస్ 30 Mar 2026 4:13 pm

పేదల సొంతింటి కల నెరవేరుతుంది..

పేదల సొంతింటి కల నెరవేరుతుంది.. ఇందిరమ్మ గృహప్రవేశ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న వేముల

ప్రభ న్యూస్ 30 Mar 2026 4:13 pm

విద్యార్థిని మృతి ఘటన లో

విద్యార్థిని మృతి ఘటన లో ఉపాధ్యాయుల తొలగింపు చెన్నూర్, ఆంధ్రప్రభ : మంచిర్యాల

ప్రభ న్యూస్ 30 Mar 2026 4:08 pm

అదుపులో అతిసార పరిస్థితి…

అదుపులో అతిసార పరిస్థితి… ఇంటింటి సర్వేలు పూర్తిపరిస్థితి నియంత్రణలోనే నందిగామ, ఆంధ్రప్రభ :

ప్రభ న్యూస్ 30 Mar 2026 4:07 pm

Andhra Prabha Smart Edition |TS|భూ కబ్జాలు..|ఎండ్​ కార్డ్

ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్ ఎడిష‌న్ 30-03-2026, 4.00PM ts ప్రజాపాలనలో భూ కబ్జాలు..

ప్రభ న్యూస్ 30 Mar 2026 4:06 pm

లేబర్ కోడ్స్ రూల్స్ ప్రతులు దగ్ధం

తొర్రూరు టౌన్, ఆంధ్రప్రభ ; 4 లేబర్ కోడ్స్ రూల్స్ ప్రతులను ట్రేడ్

ప్రభ న్యూస్ 30 Mar 2026 4:05 pm

ఆహార కల్తీ నియంత్రణకు సరికొత్త వ్యవస్థ : రేవంత్

హైదరాబాద్: దేశంలోని చట్టాలను అధ్యయనం చేసి పకడ్బందీ వ్యవస్థ తీసుకొస్తామని సిఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఈగల్, హైడ్రా తరహాలో ఆహార కల్తీ నియంత్రణకు సరికొత్త వ్యవస్థ తీసుకొస్తామని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. పంటకు ధర నిర్ణయించే అవకాశం రైతులకు లేకుండా పోయిందని, రైతుల అవసరాలను ఆసరాగా చేసుకుని దళారులు దోపిడీ చేస్తున్నారని విమర్శించారు. రైతుల హక్కులను కాపాడేందుకు కనీస మద్దతు ధర చట్టం తెచ్చామని తెలియజేశారు. నిత్యావసరాలను అక్రమంగా నిల్వ ఉంచడం హత్యానేరం కంటే ఎక్కువని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.   

మన తెలంగాణ 30 Mar 2026 4:00 pm

Vijayawada Terror Case Reveals Alarming Social Media Radicalisation Network

Disturbing details are emerging from the Vijayawada terror case, exposing how vulnerable individuals were drawn into extremist networks through social media. Investigators say foreign handlers targeted people from economically weak backgrounds and slowly pushed them towards radical ideas. One of the key findings showed how online platforms became the main tool for recruitment. A woman […] The post Vijayawada Terror Case Reveals Alarming Social Media Radicalisation Network appeared first on Telugu360 .

తెలుగు 360 30 Mar 2026 3:41 pm

నామినేషన్ దాఖలు చేసిన ముఖ్యమంత్రి స్టాలిన్

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో, ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, టీవీకే అధ్యక్షుడు విజయ్ నామినేషన్లు దాఖలు చేశారు. ముఖ్యమంత్రి స్టాలిన్ వరుసగా మూడుసార్లు కొళత్తూరు నియోజకవర్గం నుంచి గెలుపొందారు. ఆయన ఈసారి కూడా అక్కడి నుంచే బరిలోకి దిగుతున్నారు. నామినేషన్ పత్రాలను సమర్పించిన అనంతరం ముఖ్యమంత్రి రోడ్డు షో నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఢిల్లీకి వ్యతిరేకంగా తమిళనాడు పోరాడుతోందని అన్నారు. ఈసారి గొప్ప విజయాన్ని అందుకోబోతున్నామని కార్యకర్తలను, అభిమానులను ఉద్దేశించి అన్నారు. కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన […] The post నామినేషన్ దాఖలు చేసిన ముఖ్యమంత్రి స్టాలిన్ appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 30 Mar 2026 3:31 pm

ప్రభుత్వ వైద్య విద్యార్థుల పరిశోధనలు, క్రీడలకు ప్రోత్సాహం!

ప్రభుత్వ వైద్య విద్యార్థుల పరిశోధనలు, క్రీడలకు ప్రోత్సాహం! అల్లోపతితోపాటు ఆయుష్, డెంటల్, ఫిజియోథెరపీ,

ప్రభ న్యూస్ 30 Mar 2026 3:28 pm

ఎయిర్‌పోర్టుల్లో చౌక ధరలకే ఫుడ్.. రూ.10కే టీ, రూ.20కే స్నాక్స్

విమాన ప్రయాణికులకు కేంద్ర ప్రభుత్వం మరో శుభవార్త అందించింది. విమానాశ్రయాల్లో అధిక ధరలకు చెక్ పెడుతూ, ప్రయాణికులకు నాణ్యమైన ఆహారాన్ని అత్యంత చౌక ధరలకే అందించేందుకు ఏర్పాటు చేసిన ఁఉడాన్ యాత్రి కేఫ్ఁల సేవలను మరింత విస్తరించింది. తాజాగా దేశంలోని మరో 11 విమానాశ్రయాల్లో ఈ కేఫ్‌లను కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు వర్చువల్‌గా ప్రారంభించారు. ఈ కేఫ్‌లలో టీ, కాఫీ, సమోసా, వాటర్ బాటిల్ వంటివి కేవలం రూ.10 నుంచే లభించనున్నాయి.రాజ్‌కోట్ […] The post ఎయిర్‌పోర్టుల్లో చౌక ధరలకే ఫుడ్.. రూ.10కే టీ, రూ.20కే స్నాక్స్ appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 30 Mar 2026 3:27 pm

RC17: Dhurandhar Music Composer in Talks?

Mega Powerstar Ram Charan will soon team up with Sukumar and this is their second collaboration after a blockbuster like Rangasthalam. The pre-production work is currently going on and Sukumar is working on the final script. Ever since his directorial debut, Sukumar hasn’t worked with any other music composer except Devi Sri Prasad. But the […] The post RC17: Dhurandhar Music Composer in Talks? appeared first on Telugu360 .

తెలుగు 360 30 Mar 2026 3:26 pm

2menkilled |జంట హత్యల వెనుక భయంకర కథ

2menkilled | జంట హత్యల వెనుక భయంకర కథ 2menkilled | గండవరం

ప్రభ న్యూస్ 30 Mar 2026 3:25 pm

సాగునీటి కోసం రైతుల నిరసన..

నల్లబెల్లి, ఆంధ్రప్రభ : రంగయ్య చెరువు ప్రాజెక్టు కుడి, ఎడమ కాలువల పనులను

ప్రభ న్యూస్ 30 Mar 2026 3:24 pm

పేదల కళ్ళల్లో ఆనందం…

పేదల కళ్ళల్లో ఆనందం… ఘనంగా గృహ ప్రవేశాల ఉత్సవం..లబ్ధిదారులకు ఇళ్లను పంపిణీ చేసిన

ప్రభ న్యూస్ 30 Mar 2026 3:23 pm

పి 4 మార్గదర్శి.. బంగారు కుటుంబం కార్యక్రమానికి ఏడాది పూర్తి

పి 4 మార్గదర్శి.. బంగారు కుటుంబం కార్యక్రమానికి ఏడాది పూర్తి నెమళ్లకుంట గ్రామంలో

ప్రభ న్యూస్ 30 Mar 2026 3:21 pm

సొంతింటి క‌ల సాకార‌మైన వేళ‌..

సొంతింటి క‌ల సాకార‌మైన వేళ‌.. జ‌క్కంపూడిలో ల‌బ్ధిదారుల‌కు టిడ్కో ఇళ్ల పంపిణీపీఎం, సీఎం

ప్రభ న్యూస్ 30 Mar 2026 3:17 pm

Cable War Erupts in Allagadda as Akhila Priya and AV Subba Reddy Clash Again

A fresh political and business clash has erupted in Allagadda constituency of Nandyal district, bringing old rivalries back into focus. TDP MLA Bhumi Akhila Priya and senior leader AV Subba Reddy are now locked in a heated dispute over cable network operations. The conflict began after Akhila Priya launched a new cable network in the […] The post Cable War Erupts in Allagadda as Akhila Priya and AV Subba Reddy Clash Again appeared first on Telugu360 .

తెలుగు 360 30 Mar 2026 3:14 pm

అమరావతిపై అసెంబ్లీ తీర్మానం టిడిపి పార్టీ రాజకీయ డ్రామాలా?

అమరావతిపై అసెంబ్లీ తీర్మానం టిడిపి పార్టీ రాజకీయ డ్రామాలా? ఎమ్మెల్సీ ఇసాక్ బాష

ప్రభ న్యూస్ 30 Mar 2026 3:12 pm

స్వయం ఉపాధితో ముందుకు సాగాలి..

ఆలేరు, ఆంధ్రప్రభ : స్వయం ఉపాధితో యువత ఉపాధి అవకాశాలను మెరుగుపరుచుకుని ఆర్థిక

ప్రభ న్యూస్ 30 Mar 2026 3:08 pm

ఆళ్ల రామకృష్ణారెడ్డికి హైకోర్టులో షాక్..

ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో 3 పిటిషన్ల కొట్టివేత.. చంద్రబాబుకు ఊరటఏపీ రాజధాని అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్‌మెంట్ మార్పులకు సంబంధించి మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత ఆళ్ల రామకృష్ణారెడ్డి దాఖలు చేసిన మూడు పిటిషన్లను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఈరోజు కొట్టివేసింది. ఈ పిటిషన్లకు చట్టబద్ధంగా విచారణార్హత లేదని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ తీర్పుతో ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు ఇతర నిందితులకు పెద్ద ఊరట లభించినట్లయింది. ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు దర్యాప్తును రాష్ట్ర […] The post ఆళ్ల రామకృష్ణారెడ్డికి హైకోర్టులో షాక్.. appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 30 Mar 2026 3:06 pm

నూతన గృహం ప్రారంభించిన ఎమ్మెల్యే..

నూతన గృహం ప్రారంభించిన ఎమ్మెల్యే.. గృహ నిర్మాణాల సమాచారం సక్రమంగా చెప్పలేకపోయిన సిబ్బందిపై

ప్రభ న్యూస్ 30 Mar 2026 3:06 pm

ఎప్పుడూ అదే వర్కౌట్ కాదు.. వేరియేషన్ చూపించాలి: మాజీ క్రికెటర్

ఒకప్పుడు మిస్టరీ స్పిస్నర్‌గా ఓ వెలుగు వెలిగిన వరుణ్ చక్రవర్తి ప్రస్తుతం ఫామ్ లేమీతో బాధపడుతున్నాడు. ఐపిఎల్‌ 19వ సీజన్‌లో భాగంగా ముంబై ఇండియన్స‌తో జరిగిన మ్యాచ్‌లో 4 ఓవర్లలో 48 పరుగులు సమర్పించుకున్నాడు. కానీ, ఒక్క వికెట్ కూడా తీయేలేకపోయాడు. ఈ విషయంలో వరుణ్‌పై విమర్శలు కురుస్తున్నాయి. తాజాగా మాజీ క్రికెటర్ కృష్ణమాచారి శ్రీకాంత్ వరుణ్‌ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. వరుణ్ మిస్టరీ ఇక హిస్టరీగా మారిపోయిందని అన్నారు. ‘‘బంతిని విభిన్నంగా వేయడం, లెగ్ స్పిన్ సంధించగాన్ని నేర్చుకోనంత వరకు వరుణ్ చక్రవర్తి ఇబ్బంది పడుతూనే ఉంటాడు. ఎప్పుడూ గూగ్లీలు వేయడం వర్కౌట్ కాదు. బౌలింగ్‌లో వేరియేషన్ చూపించాలి. కొన్నిసార్లు లెగ్ స్పిన్ వేయాలి. అప్పుడి బాలింగ్‌లో ఎలాంటి మిస్టరీల లేదు. అదంతా హిస్టిరీగా మారిపోయింది. బ్యాటర్లకు బంతి కాస్త దూరంగా వేయాలి.. అప్పుడు షాట్‌లకు ప్రయత్నించి ఔట్ అవుతారు. దీంతో తర్వాత వచ్చే బ్యాటర్లు కాస్త జంకుతారు. ఇక్కడ ఆయా జట్ల సారథులనకూ ఓ మాట చెబుతున్నా.. ఇప్పుడు వరుణ‌్‌కు పవర్‌ప్లేలో బౌలింగ్ ఇవ్వదు. మంబైతో మ్యాచ్‌లో రోహఇిత్ శర్మ ఇలానే వరుణ్ వేసిన తొలి ఓవర్‌లోనే దూకుడుగా పరుగులు రాబట్టాడు. దాంతో వరుణ్ ఆత్మవిశ్వాసం దెబ్బతింటుంది’’ అని శ్రీకాంత్ అన్నారు.

మన తెలంగాణ 30 Mar 2026 2:45 pm

వైసిపి ఐదేళ్లలో ఎక్కడ చూసినా అవినీతి.. అధికార దుర్వినియోగం: చంద్రబాబు

అమరావతి: ప్రతి పేదవాడికి ఇల్లు కట్టించి ఇవ్వాలనేది తమ లక్ష్యమని ఎపి సిఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. ఇల్లు అనేది సంతోషాన్ని ఇస్తుందని అన్నారు. ఈ సందర్భంగా తిరుపతి జిల్లాలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం వచ్చాక రెండోసారి గృహప్రవేశాలు చేస్తున్నామని, 2029 నాటికి ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టిస్తామని అన్నారు. 2.50 లక్షల గృహప్రవేశాలు జరుగుతున్నాయంటే చరిత్రని కొనియాడారు. ఐదేళ్ల పాలనలో పేదవాళ్ల పొట్ట కొట్టారని, రాష్ట్రాన్ని పూర్తిగా సర్వనాశనం చేశారని చంద్రబాబు విమర్శించారు. ఐదేళ్లలో ఎక్కడ చూసినా అవినీతి..అధికార దుర్వినియోగం చేశారని, అర్బన్ కింద ఇచ్చిన డబ్బులు దుర్వినియోగం చేశారని మండిపడ్డారు. గత ప్రభుత్వం రూ. 816 కోట్ల అప్పు పెట్టిందని, రాష్ట్రాభివృద్ధి కోసమే కూటమి ఏర్పాటైందని తెలియజేశారు. జూన్ నాటికి 2.70 లక్షల ఇళ్ల గృహప్రవేశాలు, సెప్టెంబర్ నాటికి మరో లక్ష ఇళ్ల గృహప్రవేశాలు చేస్తామని అన్నారు. నివాస యోగం లేని ప్రాంతాల్లో ఇళ్లు కట్టేందుకు వైసిపి ప్రభుత్వం యత్నించిందని, వైసిపి ప్రభుత్వం..పేదలు ఇళ్లు కట్టుకోలేని పరిస్థితి కల్పించిందని చంద్రబాబు నాయుడు ధ్వజమెత్తారు.   

మన తెలంగాణ 30 Mar 2026 2:45 pm

పట్టణ సమగ్ర పట్టణాభివృద్ధి లక్ష్యంగా పని చేస్తాను

పట్టణ సమగ్ర పట్టణాభివృద్ధి లక్ష్యంగా పని చేస్తాను పెడన – ఆంధ్రప్రభ :

ప్రభ న్యూస్ 30 Mar 2026 2:21 pm

మహిళా సంఘం భవనానికి శంకుస్థాపన

కమ్మర్ పల్లి, ఆంధ్రప్రభ ; కమ్మర్ పల్లి మండలం బషీరాబాద్ లో రూ.10

ప్రభ న్యూస్ 30 Mar 2026 2:17 pm

ఫ్యాక్ట్ చెక్: వైరల్ వీడియోలో హిందీ పాటకు డ్యాన్స్ చేస్తున్న వ్యక్తి కాష్ పటేల్ కాదు

వైరల్ వీడియోలో ఉన్నది కాష్ పటేల్ కాదు. కాష్ పటేల్ హిందీ పాటకు డ్యాన్స్ చేసిన వీడియోను హ్యాకర్లు లీక్ చేశారంటూ ప్రచారం

తెలుగు పోస్ట్ 30 Mar 2026 2:17 pm

వేసవిలో ప్రజలకు తాగునీరు అందించేందుకు ప్రణాళిక…

వేసవిలో ప్రజలకు తాగునీరు అందించేందుకు ప్రణాళిక… రాష్ట్రమంత్రి కొల్లు రవీంద్ర మచిలీపట్నం –

ప్రభ న్యూస్ 30 Mar 2026 2:13 pm

గుండెపోటుతో గవర్నమెంట్ టీచర్ మృతి

పర్వతగిరి, ఆంధ్రప్రభ : విధులు నిర్వహిస్తూనే గుండెపోటుతో ప్రభుత్వ ఉపాధ్యాయుడు మృతి చెందిన

ప్రభ న్యూస్ 30 Mar 2026 2:12 pm

ఆస్తి కోసం తండ్రిని హతమార్చిన కొడుకు

ఆస్తి కోసం తండ్రిని హతమార్చిన కొడుకు కౌతాళం, ఆంధ్రప్రభ : జిల్లాలో అమానుష

ప్రభ న్యూస్ 30 Mar 2026 2:09 pm

మూలాపేట పోర్టు రాష్ట్ర అభివృద్ధికి కీలకం: బొత్స

అమరావతి: కూటమి నేతలు స్వార్థంతో వ్యవహరిస్తున్నారని వైసిపి మాజీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ ఆరోపించారు. వైసిపి హయాంలో నాలుగు పోర్టుల నిర్మాణం చేపట్టామని, ప్రభుత్వానికి కనువిప్పు కలగాలనే ఈ సభ పెట్టామని అన్నారు. ఈ సందర్భంగా నౌపాడ, శ్రీకాకుళం జిల్లా లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మూలాపేట పోర్టు రాష్ట్ర అభివృద్ధికి కీలమని, వలసలు నివారించేందుకే మూలాపేట పోర్టును మాజీ మంత్రి వైసిపి జగన్ మోహన్ రెడ్డి నిర్మించారని, తమ హయాంలోనే 70 శాతం పోర్టు నిర్మాణం జరిగిందని బొత్స తెలియజేశారు. జగన్ కు క్రెడిట్ వస్తుందనే పనులు నిలిపివేయడం దారుణమని విమర్శించారు. రైతులకు కనీసం ఇన్ ఫుట్ సబ్సిడీ ఇవ్వడం లేదని, పేరుకే సూపర్ హిట్, ఒక్క పేదవాడికి న్యాయం జరగలేదని మండిపడ్డారు. పోర్టు చూస్తామంటే టిడిపికేంటి బాధ? టిడిపి ప్రభుత్వానికి వచ్చిన ఇబ్బంది ఏంటీ? అని ప్రశ్నించారు. వైసిపి ప్రభుత్వాన్ని ఎందుకు ఆపుతున్నారు? భయంతో ఎన్నాళ్లు పాలిస్తారు? అని ప్రశ్నించారు. విశాఖకు డేటా సెంటర్ ను ఎవరు తెచ్చారో అదానే చెప్పారని బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు.

మన తెలంగాణ 30 Mar 2026 2:09 pm

అక్రమసంబంధం ఎంత పని చేసింది... అభంశుభం తెలియని తాత, బాలిక ప్రాణం తీసింది

పాట్నా: అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ప్రియుడి తాతను తగల బెట్టి, బాలికను చంపేసి పొలంలో మృతదేహాన్ని పాతిపెట్టింది. ఈ సంఘటనే బిహార్ రాష్ట్రం మోతీహరి ప్రాంతంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... శిల్పి కుమారి అనే యువతి నితీష్ కుమార్ అనే యువకుడితో అక్రమ సంబంధం పెట్టుకుంది. వివాహేతర సంబంధానికి నితీష్ తాత పలుమార్లు అడ్డు చెప్పాడు. దీంతో నితీష్ తాతను హత్య చేయాలని శిల్పి ప్లాన్ చేసింది. నితీష్ తాతను శిల్పి తగలబెట్టి అనంతరం తనపై అనుమానం రాకుండా పలు ఇండ్లను తగలబెట్టింది. అందే ఇంట్లో అనుష్క అనే బాలిక తల్లి వీళ్ల సంబంధానికి అడ్డుగా ఉండడంతో చిన్నారిని చంపేసి గ్రామ శివారులో పొలంలో మృతదేహాన్ని పాతిపెట్టింది. బాలిక కనిపించడంలేదని స్థానిక పోలీస్ స్టేషన్‌లో తల్లిదండ్రులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అనుమానంతో శిల్పిని అదుపులోకి తీసుకొని తనదైన శైలిలో ప్రశ్నించడంతో రెండు నిజాలు ఒప్పుకుంది. వెంటనే ఆమెను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.  

మన తెలంగాణ 30 Mar 2026 2:05 pm

ఫ్యాక్ట్ చెక్: జెరూసలేంలో అడవులు కాలిపోతున్న వీడియోను ఇరాన్ దాడుల సమయంలో చోటు చేసుకున్న ఘటనగా ప్రచారం చేస్తున్నారు

వైరల్ అవుతున్న వీడియో జెరూసలేంలో అడవులు కాలిపోతున్న ఘటనకు సంబంధించింది

తెలుగు పోస్ట్ 30 Mar 2026 1:51 pm

Maoist Strategy Failure : అదే మూస ప‌ద్ద‌తే Andhra Prabha Latest News

Maoist Strategy Failure : అదే మూస ప‌ద్ద‌తే Andhra Prabha Latest

ప్రభ న్యూస్ 30 Mar 2026 1:48 pm

Assembly |సెలెక్ట్ కమిటీకి రిఫర్ చేస్తూ తీర్మానం

Assembly | సెలెక్ట్ కమిటీకి రిఫర్ చేస్తూ తీర్మానం Assembly | ఆంధ్రప్రభ,

ప్రభ న్యూస్ 30 Mar 2026 1:36 pm

9 Maoists Surrender : ఏపీలో మావోల క‌థ స్వస్తి Anadhra Prabha Latest News

9 Maoists Surrender : ఏపీలో మావోల క‌థ స్వస్తి Anadhra Prabha

ప్రభ న్యూస్ 30 Mar 2026 1:36 pm

job interview tips |ఇంటర్వ్యూలో ఆత్మవిశ్వాసం vs అహంకారం

job interview tips | ఇంటర్వ్యూలో ఆత్మవిశ్వాసం vs అహంకారం job interview

ప్రభ న్యూస్ 30 Mar 2026 1:32 pm

goodchance|ఇదే మంచి త‌రుణం..!

goodchance|ఇదే మంచి త‌రుణం..! goodchance | వెంట‌నే కొనేయండి..ప‌సిడి నేల‌చూపులుస్థిరంగా వెండి ధ‌ర‌లు

ప్రభ న్యూస్ 30 Mar 2026 1:31 pm

Nagababu : జనసేనకు నాగబాబు గుదిబండగా మారారా?

జనసేనకు ఎమ్మెల్సీ నాగబాబు గుదిబండగా మారినట్లు కనపడుతుంది.

తెలుగు పోస్ట్ 30 Mar 2026 1:30 pm

ఏపీలో నేడు 2.5 లక్షల ఇళ్లలో సామూహిక గృహప్రవేశాలు

ఏపీలో కూటమి ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన పేదల గృహ నిర్మాణ పథకంలో భాగంగా మరో కీలక ఘట్టానికి తెరలేచింది. రాష్ట్రవ్యాప్తంగా ఇవాళ‌ ఏకకాలంలో 2.5 లక్షల ఇళ్లలో సామూహిక గృహప్రవేశ కార్యక్రమాన్ని ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తోంది. తిరుపతి జిల్లా సూళ్లూరుపేట నియోజకవర్గంలోని నాయుడుపేట మండలం పుదూరులో జరిగే ప్రధాన కార్యక్రమంలో సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొని లబ్ధిదారులతో గృహప్రవేశాలు చేయించనున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత భారీ స్థాయిలో ఇళ్ల పంపిణీ చేపట్టడం ఇది రెండోసారి. […] The post ఏపీలో నేడు 2.5 లక్షల ఇళ్లలో సామూహిక గృహప్రవేశాలు appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 30 Mar 2026 1:27 pm

జిల్లాలో హోం మంత్రి అనిత పర్యటన..

జిల్లాలో హోం మంత్రి అనిత పర్యటన.. విజయనగరం సబ్ జైల్, రూరల్ పోలీస్

ప్రభ న్యూస్ 30 Mar 2026 1:25 pm

పిఎస్‌ఎల్‌ను వెంటాడుతున్న వివాదాలు.. బాల్ టాంపరింగ్‌తో జట్టు ఓటమి

పాకిస్థాన్ సూపర్ లీగ్‌లో వివాదాలు ఒక దాని తర్వాత ఒకటి బయటపడుతున్నాయి. తొలుత బంతి రంగు మార్పు వివాదం బయటపడగా.. ఆ తర్వాత పలువురు ఆటగాళ్లు, కామెంటేటర్‌ కూడా మాకొద్దు బాబోయ్ అంటూ ఆ లీగ్‌ నుంచి బయటకు వచ్చారు. వారందరూ ఐపిఎల్‌లో చేరడం గమనార్హం. అయితే తాజాగా పిఎస్‌ఎల్‌లో బాల్ టాంపరింగ్ కలకలం సృష్టించింది. పిఎస్‌ఎల్‌లో లాహోర్ ఖ్వాలండర్-కరాచీ కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఈ ఘటన జరిగినట్లు వార్తలు వచ్చాయి. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన లాహోర్ జట్టు 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 128 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య చేధనకు దిగిన కరాచీ 19 ఓవర్లలో 115/5 స్కోర్ వద్ద నిలిచింది. చివరి ఓవర్‌లో కరాచీ విజయానికి ఇంకా 14 పరుగులు అవసరం ఉంది. ఆ చివరి ఓవర్ వేసేందుకు హారిస్ రఫూఫ్‌కి కెప్టెన్ షహీన్‌ షా అఫ్రిదీ బంతిని ఇచ్చాడు. ఈ క్రమంలో రఫూఫ్‌తో ఫకర్ జమాన్, షహీన్ కాసేపు చర్చ జరిపారు. ఈ సమయంలో ఫకర్ బాల్ టాంపరింగ్ చేసినట్లు ఫీల్డ్ అంపైర్లు గుర్తించారు. బంతి ఆకారాన్ని మార్చేందుకు అతడు ప్రయత్నించినట్లు తెలియడంతో లాహోర్‌కు ఐదు పరుగులు పెనాల్టీ విధించారు. దీంతో కరాచీ విజయానికి 9 పరుగులే లక్ష్యంగా మారింది. ఈ ఓవర్‌లో మొదటి బంతికే రవూఫ్.. ఖుష్దిల్‌ని ఔట్ చేశాడు. ఆ తర్వాత వైడ్ వేసిన రవూఫ్.. ఆ తర్వాతి ఓ ఫోర్ ఇచ్చాడు. మూడో బంతికి అబ్బాస్ అఫ్రిదీ సిక్స్ కొట్టి తన జట్టు కరాచీని గెలిపించాడు. ఒకవేళ ఆ ఐదు పరుగులే ఉండి ఉంటే.. పోటీ కాస్త తీవ్రంగా ఉండేది. లాహోర్ గెలిచే అవకాశాలు ఉండేవని విశ్లేషకులు అంచనా వేశారు. అయితే బాల్ టాంపరింగ్ గురించి తమకు తెలియదని షహీన్ అఫ్రిదీ అన్నాడు. అక్కడ కెమెరాల్లో చూడొచ్చని.. తాము కేవలం చివరి ఓవర్ గురించి చర్చించుకున్నామని పేర్కొన్నాడు. అయినా సరే, ప్రత్యర్థి జట్టుకు ఐదు పరుగులు పెనాల్టీ రూపంలో వెళ్లిందని.. ఈ విషయంలో తాము చేసేదేమీ లేదని వాపోయాడు. This is so Shameful pic.twitter.com/DqTWMk1Mbg — Ehtisham Siddique (@iMShami_) March 29, 2026

మన తెలంగాణ 30 Mar 2026 1:24 pm

ఇంటింటి సర్వే ఏప్రిల్ 1వ తేదీ నుంచి

దేశ వ్యాప్తంగా ఏప్రిల్ 1 నుంచి జనగణన -2027 ప్రక్రియ ప్రారంభం కానుంది

తెలుగు పోస్ట్ 30 Mar 2026 1:21 pm

TG |బాధితులకు అండగా ఉంటాం…

TG | బాధితులకు అండగా ఉంటాం… TG | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్

ప్రభ న్యూస్ 30 Mar 2026 1:21 pm

నక్సలిజం అంతానికి డెడ్‌లైన్ రేపే.. బస్తర్‌లో వేగం పెంచిన ఆపరేషన్లు

దేశంలో నక్సలిజాన్ని పూర్తిగా నిర్మూలిస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా రెండు సంవత్సరాల క్రితం నిర్దేశించిన గడువు రేపటితో ముగియనుంది. ఈ నేపథ్యంలో ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ ప్రాంతంలో భద్రతా బలగాలు తమ ఆపరేషన్లను వేగవంతం చేశాయి. నక్సలిజంపై పోరాటం ఇప్పుడు తుది దశకు చేరుకుందని అధికారులు పేర్కొంటున్నారు. 2013లో జీరం లోయలో జరిగిన దాడిలో కాంగ్రెస్ నాయకులు సహా 32 మంది మావోయిస్టుల చేతిలో ప్రాణాలు కోల్పోయిన ఘటన ఇంకా ప్రజల మదిలో తాజాగా ఉన్నప్పటికీ, గత […] The post నక్సలిజం అంతానికి డెడ్‌లైన్ రేపే.. బస్తర్‌లో వేగం పెంచిన ఆపరేషన్లు appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 30 Mar 2026 1:18 pm

ఇరాన్‌లో పాఠశాలపై మిసైల్ దాడి… అమెరికా అధికారుల ఫొటోలు విడుదల

ఇరాన్‌లోని ఒక పాఠశాలపై అమెరికా జరిపిన క్షిపణి దాడి ప్రపంచవ్యాప్తంగా తీవ్ర చర్చలకు దారి తీసింది.ఈ దారుణ ఘటనలో అమాయక చిన్నారులు భారీ సంఖ్యలో ప్రాణాలు కోల్పోవడం అంతర్జాతీయ స్థాయిలో ఆందోళనకు కారణమైంది.ఈ సంఘటనకు సంబంధించి తాజాగా ఇరాన్ కీలక చర్య తీసుకుంది.ఈ దాడికి కారణమయ్యారని పేర్కొంటూ అమెరికా నౌకాదళ అధికారుల ఫొటోలను బయటకు విడుదల చేసింది.ఈవిషయాన్ని సోషల్ మీడియా వేదిక అయిన ఎక్స్‌లో వెల్లడిస్తూ,చిన్నారుల మృతికి బాధ్యులు వీరేనని ఆరోపించింది.ఫిబ్రవరి 28న ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ […] The post ఇరాన్‌లో పాఠశాలపై మిసైల్ దాడి… అమెరికా అధికారుల ఫొటోలు విడుదల appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 30 Mar 2026 1:12 pm

actress Sunandini |నటి సునంధిని వ్యక్తిగత జీవితం: ఆసక్తికర విషయాలు వెల్లడి

actress Sunandini | నటి సునంధిని వ్యక్తిగత జీవితం: ఆసక్తికర విషయాలు వెల్లడి

ప్రభ న్యూస్ 30 Mar 2026 1:08 pm

గ్రంథాలయం ఏర్పాటు చేయాలని వినతి పత్రం అందజేత

గ్రంథాలయం ఏర్పాటు చేయాలని వినతి పత్రం అందజేత భీమ్‌గల్‌ రూరల్, ఆంధ్రప్రభ :

ప్రభ న్యూస్ 30 Mar 2026 1:02 pm

Andhra Pradesh : డీజీపీ ఎదుట మావోయిస్టు కీలక నేత

ఆంధ్రప్రదేశ్ డీజీపీ ఎదుట మావోయిస్టు కీలక నేతలు లొంగిపోయారు.

తెలుగు పోస్ట్ 30 Mar 2026 1:01 pm

ఎమ్మెల్సీ పదవికి నితీశ్ కుమార్ రాజీనామా

బీహార్ రాజకీయ దిగ్గజం, ప్రస్తుత ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. నితీశ్ ఈ నెలలో రాజ్యసభకు ఎన్నికైన సంగతి తెలిసిందే. రాజ్యాంగ నిబంధనల ప్రకారం, ఒక వ్యక్తి రెండు సభల్లో సభ్యుడిగా ఎన్నికైనప్పుడు 14 రోజుల గడువులోపు ఒక సభ్యత్వానికి రాజీనామా చేయాల్సి ఉంటుంది. ఆ గడువు నేటితో ముగియనుండటంతో నితీశ్ ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. ప్రస్తుత సమాచారం ప్రకారం, నితీశ్ కుమార్ ఏప్రిల్ 9న రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణ […] The post ఎమ్మెల్సీ పదవికి నితీశ్ కుమార్ రాజీనామా appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 30 Mar 2026 12:58 pm

నెల్లూరు జిల్లాలో జంటహత్యల కలకలం

నెల్లూరు జిల్లాలో జంటహత్యల కలకలం సృష్టించాయి

తెలుగు పోస్ట్ 30 Mar 2026 12:56 pm

investigation |మౌనిక హత్య కేసులో కీలక అంశాలు

investigation | మౌనిక హత్య కేసులో కీలక అంశాలు investigation | ఆంధ్రప్రభ,

ప్రభ న్యూస్ 30 Mar 2026 12:53 pm

gascylinder|వంటింట్లోకి కిరోసిన్‌?

gascylinder|వంటింట్లోకి కిరోసిన్‌? మ‌ళ్లీ పాత రోజులొస్తున్నాయా?వేధిస్తున్న గ్యాస్ కొర‌త‌సిలిండ‌ర్ల కోసం బారులుప్ర‌త్యామ్నాయంగా కిరోసిన

ప్రభ న్యూస్ 30 Mar 2026 12:49 pm

Court | 12 మందికి యావజ్జీవ కారాగార శిక్ష

Court | 12 మందికి యావజ్జీవ కారాగార శిక్ష Court | ఆంధ్రప్రభ,

ప్రభ న్యూస్ 30 Mar 2026 12:42 pm

28 to 30 |మూడు రోజుల్లో షాకింగ్ ఘటనలు!

28 to 30 | మూడు రోజుల్లో షాకింగ్ ఘటనలు! 28 to

ప్రభ న్యూస్ 30 Mar 2026 12:36 pm

హర్మూజ్ జలసంధిలో ఊరట… 20 చమురు నౌకలకు ఇరాన్ అనుమతి!

ప్రపంచ చమురు వాణిజ్యానికి గుండెకాయ లాంటి హర్మూజ్ జలసంధిలో గత కొన్ని రోజులుగా నెలకొన్న తీవ్ర ఉద్రిక్తతలకు తాత్కాలికంగా తెరపడింది. నిలిచిపోయిన 20 భారీ చమురు నౌకలు జలసంధి గుండా ప్రయాణించేందుకు ఇరాన్ అనుమతించిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు. ఈ రోజు (సోమవారం) నుంచి ఈ నౌకల రాకపోకలు తిరిగి ప్రారంభమయ్యాయి.ఈ పరిణామంపై ట్రంప్ ఎయిర్ ఫోర్స్ వన్ విమానంలో మీడియాతో మాట్లాడారు. ‘‘ఇరాన్ ఒక గొప్ప దేశం. వారు మమ్మల్ని గౌరవిస్తున్నారు. అందుకు […] The post హర్మూజ్ జలసంధిలో ఊరట… 20 చమురు నౌకలకు ఇరాన్ అనుమతి! appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 30 Mar 2026 12:35 pm

Amaravati Inner Ring Road Case: High Court Dismisses Petitions Against Chandrababu

The Amaravati Inner Ring Road alignment case has taken a decisive turn as the Andhra Pradesh High Court dismissed three petitions filed against Chief Minister N. Chandrababu Naidu. The ruling brings much-needed clarity to a case that has remained under scrutiny for several years. The petitions were filed by former Mangalagiri MLA Alla Ramakrishna Reddy. […] The post Amaravati Inner Ring Road Case: High Court Dismisses Petitions Against Chandrababu appeared first on Telugu360 .

తెలుగు 360 30 Mar 2026 12:34 pm

గొల్లపూడిలో చిన్న కాంట్రాక్టర్ల ఆందోళన..

గొల్లపూడిలో చిన్న కాంట్రాక్టర్ల ఆందోళన.. బిల్లుల విడుదలలో వివక్ష తగదు..ప్రభుత్వానికి గడువుమా బకాయిలు

ప్రభ న్యూస్ 30 Mar 2026 12:33 pm

TDP : బాబు మాటలు అంతే... నేతల తీరు మారదంతే

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు చెప్పే మాటలు వినసొంపుగా ఉంటాయి.

తెలుగు పోస్ట్ 30 Mar 2026 12:32 pm

Salman, Vamshi Paidipally, Dil Raju: Most Promising Big-ticket Project

Director Vamshi Paidipally, who ventured into Kollywood with his recent hit Varisu (released as Vaarasudu in Telugu), is now set to make his Bollywood debut. Even more exciting, he will team up with Bollywood’s biggest action star, Salman Khan, for a new film to be produced by Dil Raju under the banner of Sri Venkateswara […] The post Salman, Vamshi Paidipally, Dil Raju: Most Promising Big-ticket Project appeared first on Telugu360 .

తెలుగు 360 30 Mar 2026 12:31 pm

ప్రాణం తీసిన ఎసి

అమరావతి: ఇంట్లో ఎసి పేలడంతో ఒకరు మృతి చెందిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనకాపల్లి జిల్లాలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... రేబాక్ రామారావు రిటైర్ మెంట్ అయిన తరువాత ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఇంట్లో ఆయన నిద్రిస్తున్న సమయంలో ఎసి పేలడంతో మంటలు చెలరేగాయి. ఆయన పడుకున్న మంచానికి మంటలు అంటుకోవడంతో రామారావు సజీవదహనమయ్యాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. షార్ట్ సర్క్యూట్ తోనే ఈ ప్రమాదం జరిగినట్టు సమాచారం. 

మన తెలంగాణ 30 Mar 2026 12:31 pm

రఘురామ దాస భజన కీర్తనల పుస్తక ఆవిష్కరణ..

రఘురామ దాస భజన కీర్తనల పుస్తక ఆవిష్కరణ.. నాగర్ కర్నూల్, ఆంధ్రప్రభ :

ప్రభ న్యూస్ 30 Mar 2026 12:27 pm

కేటీఆర్ నివాసంలో బీఆర్ఎస్ కీలక నేతల పొలిటికల్ బ్రేక్‌ఫాస్ట్

తెలంగాణ రాజకీయాల్లో మరో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. నార్సింగి సర్కిల్ పరిధిలోని పుప్పాలగూడలో ఉన్న జయభేరి టెంపుల్ ట్రీ విల్లాలో ఉన్న పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నివాసానికి బీఆర్ఎస్ కీలక నేతలు వెళ్లారు. కేటీఆర్ ఏర్పాటు చేసిన ఈ ఃబ్రేక్‌ఫాస్ట్ మీటింగ్ః ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.హరీష్ రావు, జగదీశ్ రెడ్డి, మల్లారెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, గంగుల కమలాకర్ దాసోజు శ్రవణ్, ఎమ్మెల్యేలు కృష్ణారావు, పాడి కౌశిక్ రెడ్డి, […] The post కేటీఆర్ నివాసంలో బీఆర్ఎస్ కీలక నేతల పొలిటికల్ బ్రేక్‌ఫాస్ట్ appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 30 Mar 2026 12:26 pm

శ్రీశైలంలో వెలిసిన శ్రీ భ్రమరాంబిక..

శ్రీశైలంలో వెలిసిన శ్రీ భ్రమరాంబిక.. శ్రీశైలం పుణ్యక్షేత్రములో లోకకల్యాణార్థం పంచమఠాలలో పూజాదికాలు… నంద్యాల

ప్రభ న్యూస్ 30 Mar 2026 12:22 pm

యుద్ధంలోకి వస్తే దుబాయ్, అబుదాబి పేలిపోతాయి..యూఏఈకి అమెరికన్ ఆర్థికవేత్త తీవ్ర హెచ్చరిక

ప్రముఖ అమెరికన్ ఆర్థికవేత్త జెఫ్రీ సాక్స్.. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)కు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఒకవేళ యూఏఈ యుద్ధంలో పాలుపంచుకుంటే, పర్యాటక స్వర్గధామాలైన దుబాయ్, అబుదాబి నగరాలు ధ్వంసమయ్యే ప్రమాదం ఉందని ఆయన స్పష్టం చేశారు. ఈ నగరాలు కేవలం విలాసవంతమైన పర్యాటక కేంద్రాలే తప్ప, పటిష్ఠమైన సైనిక రక్షణ వ్యవస్థలు కలిగిన ప్రాంతాలు కావని గుర్తుచేశారు. యూఏఈ అనవసరంగా ఓ చిక్కుముడిలో పడిందని సాక్స్ విమర్శించారు. అమెరికా, ఇజ్రాయెల్‌తో జతకట్టడం ద్వారా ఆ […] The post యుద్ధంలోకి వస్తే దుబాయ్, అబుదాబి పేలిపోతాయి..యూఏఈకి అమెరికన్ ఆర్థికవేత్త తీవ్ర హెచ్చరిక appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 30 Mar 2026 12:18 pm

రేవంత్ రెడ్డి పలుకుబడిని అడ్డం పెట్టుకుని భూములు లాక్కుంటున్నారు: కెటిఆర్

హైదరాబాద్: ఔటరింగ్ రోడ్డులో సతీష్ షా ల్యాండ్ పోయిందని బెదిరింపులకు గురిచేశారని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ఆరోపించారు. స్థలం ఇచ్చే ఉద్దేశం లేదని షా కుటుంబం తెలిపింది అని అన్నారు. గౌలిదొడ్డిలోని భూమిని బిఆర్ఎస్ బృందం పరిశీలించింది. ఈ సందర్భంగా కెటిఆర్ మీడియాతో మాట్లాడుతూ.. వట్టినాగులపల్లిలో సతీష్ షా కుటుంబం 60 ఏళ్లుగా ఉంటున్నారని రూ.1400 కోట్ల విలువ చేసే భూమిపై కాంగ్రెస్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కన్నుపడిందని విమర్శించారు. ఓ అక్రమార్కుని అడ్డం పెట్టుకుని 27 ఎకరాల భూమిని గుంజుకునే ప్రయత్నం చేశారని, సతీష్ షా ను ఇక్కడే సజీవంగా పాతిపెడతామని బెదిరించారని మండిపడ్డారు. అబీబుల్లా ఖాన్ అనే సిన్సియర్ అధికారి వీరికి రక్షణ కల్పించారని, తెల్లారే ఆ నిజాయితీ పోలీసు అధికారిని ట్రాన్స్ ఫర్ చేశారని కెటిఆర్ తెలియజేశారు. సిఎం రేవంత్ రెడ్డి పలుకుబడిని అడ్డుపెట్టుకుని భూములు గుంజుకుంటున్నారని, భూమి బౌండరీలను మార్చే ప్రయత్నం చేశారని ధ్వజమెత్తారు. మహేశ్వరం నియోజకవర్గంలో వేల ఎకరాలు కబ్జా చేస్తున్నారని, అధికారులను అడ్డు పెట్టుకుని అరాచకత్వం చేపడుతున్నారని దుయ్యబట్టారు. కోటి ఎకరాల భూమిని నిషేధిత జాబితాలో పెట్టారని, సతీష్ షా లాంటి ఎందరో బాధితులు ఇంకా ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో నేనే రాజు.. నేనే మంత్రి మా రాజ్యం ఇష్టమున్నట్లు చేస్తాం అనేలా..ధిక్కార ధోరణితో రాష్ట్రంలో గూండాగిరి రాజ్యం కొనసాగుతుందని అన్నారు. పొంగులేటి అక్రమాలపై సభా సంఘం వేయమని కోరుతున్నామని సూచించారు. వందల క్రషర్లు కొనసాగుతున్నాయని సభా సంఘం వేయమని కోరుతుతన్నామని కోటి ఎకరాల భూమిని నిషేధిత జాబితాలో చేర్చడంపై గవర్నర్ వద్దకు వెళ్తామని అన్నారు. అవసరమైతే కోర్టుకు వెళ్తాం.. న్యాయం జరిగేలా చూస్తామని, తమకు పోలీసు అధికారి గతి పడుతుందేమోనని పోలీసులు భయపడుతున్నారు అని పేర్కొన్నారు. పోలీసులు ప్రజల వైపు నిలబడాలని..అక్రమాలకు అండగా నిలబడొద్దని కోరుతున్నామని, నిజాం కాలం నుంచి ఉన్న భూములను నిషేధిత జాబితాలో పెట్టారని పలువురు బాధపడుతున్నారని అన్నారు. తమ పేర్లు బయట పెట్టవద్దని వారు అంటున్నారని చెప్పారు. తమ పేర్లు బయటపెట్టకుండా చూస్తామని, తమ లీగల్ సెల్ ద్వారా న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. కోటి ఎకరాల భూమి అక్రమంగా గుంజుకోవాలనుకునే యత్నాన్ని అడ్డుకుంటామని, సిబిసిఐడి ఎంక్వయిరీ వేసి పొంగులేటిని కాపాడాలని చూస్తున్నారని అన్నారు. మంత్రి రాజీనామా చేస్తేనే సిబిసిఐడి నిష్పక్షపాతంగా పనిచేస్తుందని, భూకుంభకోణాలు, మైనింగ్ కుంభకోణాలను బయటపెడతామని కెటిఆర్ సవాల్ విసిరారు.  

మన తెలంగాణ 30 Mar 2026 12:14 pm

అధునాతన ఎక్స్ కావేటర్ ను ప్రారంభించిన పొన్నం

హైదరాబాద్: ఎక్స్ కావేటర్ అనేది చెరువు అడుగుభాగంలో పూడికతీత, డ్రెడ్జింగ్ పనులు, కట్టలను బలోపేతం చేయడం, నీటి కలుపు మొక్కల తొలగింపు , శిధిలాలు, బురద తొలగింపు , పాత చెరువుల పునరుద్ధరణ చేస్తుందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. పివి మార్గ్ లో సంజీవయ్య పార్క్ సమీపంలో హెచ్ఎండిఎ ఆధ్వర్యంలో నూతనంగా చెరువుల పూడికతీత , కలుపు మొక్కల తొలగింపు కోసం తీసుకొచ్చిన అధునాతన ఎక్స్ కావేటర్ ను మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. కూకట్‌పల్లి నాలా, సరస్సులోని ఇతర ప్రదేశాలలో నీటి కలుపు మొక్కల తొలగింపు, డ్రెడ్జింగ్, పూడికతీతకు దీనిని ఉపయోగిస్తారని వివరించారు. గణేశ విగ్రహ నిమజ్జనం, దుర్గా విగ్రహ నిమజ్జనం, బతుకమ్మ, ఛత్ పూజ, ఇతర కార్యక్రమాల వంటి పండుగల సమయంలో సమర్థవంతమైన దీనిని వినియోగించవచ్చని తెలియజేశారు. ప్రతి షిఫ్ట్‌కు ఒక నైపుణ్యం గల ఆపరేటర్, ఒక పాక్షిక నైపుణ్యం గల ఆపరేటర్ ప్రాతిపదికన సర్వీస్ ఇంజనీర్‌ను ఉంటారని పొన్నం పేర్కొన్నారు. 

మన తెలంగాణ 30 Mar 2026 12:09 pm

ఫ్యాక్ట్ చెక్: మొస్సాద్ కోసం గూఢచర్యం చేస్తున్న భారత ఇంజనీర్‌ను బహ్రెయిన్ పోలీసులు అరెస్ట్ చేయలేదు

మొస్సాద్ కోసం గూఢచర్యం చేస్తున్న భారత ఇంజనీర్‌ను బహ్రెయిన్ లో అదుపులోకి తీసుకున్నా

తెలుగు పోస్ట్ 30 Mar 2026 12:03 pm

అసోంలో 5 గ్యారంటీలు

ఎన్నికల హామీలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖడ్గే ప్రకటన నావోబోయిచా(అసోం): ఎన్నికల హామీల్లో భాగంగా అసోం ప్రజలకు కాంగ్రెస్ పార్టీ 5 గ్యారంటీలను ప్రకటించింది. తెలంగాణలో ఆరు గ్యారంటీలు ప్రకటించి అధికారం సాధించిన కాంగ్రెస్ పార్టీ… తాజా ఎన్నికల్లో అసోంలో ఐదు గ్యారంటీలతో ప్రజల ముందుకు వెళుతోంది. పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖడ్గే వీటిని ఆదివారం నావోబోయిచాలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో విడుదల చేశారు. ఇవీ ఐదు గ్యారంటీలు… The post అసోంలో 5 గ్యారంటీలు appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 30 Mar 2026 12:02 pm

Attack |యువకుడు మృతి

Attack | యువకుడు మృతి Attack | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ :

ప్రభ న్యూస్ 30 Mar 2026 12:00 pm

ఆళ్ల రామకృష్ణారెడ్డికి హైకోర్టులో ఎదురుదెబ్బ

వైసీపీ నేత ఆళ్ల రామకృష్ణారెడ్డికి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది

తెలుగు పోస్ట్ 30 Mar 2026 11:58 am

మోకిలాలో డ్రగ్స్ పట్టివేత... నలుగురు అరెస్టు

మోకిలా: రంగారెడ్డి జిల్లా మోకిలా పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రగ్స్ ను పోలీసులు పట్టుకున్నారు. నలుగురు నిందితులను అరెస్టు చేసి 33 గ్రాముల కొకైన్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మోకిలా నుంచి కొల్లూరుకు డ్రగ్స్ తరలిస్తుండగా నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకొని సోదాలు చేయగా 33 గ్రాముల కోకైన్ లభించింది. వెంటనే వారిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. 

మన తెలంగాణ 30 Mar 2026 11:55 am

కౌశిక్ రెడ్డిపై స్పీకర్ తక్షణమే చర్యలు తీసుకోవాలి

కౌశిక్ రెడ్డిపై స్పీకర్ తక్షణమే చర్యలు తీసుకోవాలి రఘునాథపల్లి, ఆంధ్రప్రభ : తెలంగాణ

ప్రభ న్యూస్ 30 Mar 2026 11:53 am

730000bbl Russia Oil : క్యూబా ఖుషీఖషీ Andhta Prabha SPL Story

730000bbl Russia Oil : క్యూబా ఖుషీఖషీ Andhta Prabha SPL Story

ప్రభ న్యూస్ 30 Mar 2026 11:52 am

నితీష్ కుమార్ రాజీనామా

బీహార్ శాసనమండలి సభ్యుడిగా నితీష్ కుమార్ రాజీనామా చేశారు

తెలుగు పోస్ట్ 30 Mar 2026 11:50 am

శాసనమండలి వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్సీల నిరసన..

తెలంగాణ శాసనమండలి వేదికగా రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. మంత్రి పొంగులేటి కుటుంబానికి చెందిన ఃరాఘవ కన్‌స్ట్రక్షన్స్ః శంషాబాద్ మండలం కొత్వాల్‌గూడలో ఎటువంటి ప్రభుత్వ అనుమతులు లేకుండా భారీ స్టోన్ క్రషర్‌ను నడుపుతోందని బీఆర్ఎస్ నేతలు కొన్ని రోజులుగా ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో, దీనిపై ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీలు శాసనమండలి భవనం వద్ద ఆందోళనకు దిగారు. మంత్రి తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ప్లకార్డులు ప్రదర్శించడంతో మండలి వద్ద […] The post శాసనమండలి వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్సీల నిరసన.. appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 30 Mar 2026 11:46 am

కుప్పకూలిన భారత స్టాక్ మార్కెట్లు

పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ వాతావరణం భారత స్టాక్ మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపింది. ఇరాన్‌లో నెలకొన్న యుద్ధ అనిశ్చితి, పెరుగుతున్న ముడిచమురు ధరలు మదుపర్ల సెంటిమెంట్‌ను దెబ్బతీయడంతో సోమవారం సూచీలు భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఇన్వెస్టర్లు అమ్మకాలకు మొగ్గు చూపడంతో మార్కెట్లు కుప్పకూలాయి.సోమవారం ఉదయం 9:21 గంటల సమయానికి, బీఎస్ఈ సెన్సెక్స్ 1,066.36 పాయింట్లు కోల్పోయి 72,516.86 వద్ద ట్రేడ్ అవుతోంది. అదేవిధంగా, ఎన్ఎస్ఈ నిఫ్టీ 316.30 పాయింట్లు క్షీణించి 22,503.30 వద్ద కొనసాగుతోంది. బ్యాంకింగ్ రంగ […] The post కుప్పకూలిన భారత స్టాక్ మార్కెట్లు appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 30 Mar 2026 11:45 am

మల్లాయి చిట్టూరులో ఉచిత పశు వైద్య శిబిరం ప్రారంభం

ఘంటసాల, ఆంధ్రప్రభ ; ఘంటసాల మార్కెట్ యార్డ్ ఆధ్వర్యంలో ఉచిత పశు వైద్య

ప్రభ న్యూస్ 30 Mar 2026 11:44 am

2 Young Men |పాత కక్షల కోణంలో దర్యాప్తు

2 Young Men | పాత కక్షల కోణంలో దర్యాప్తు 2 Young

ప్రభ న్యూస్ 30 Mar 2026 11:43 am

ఘంటసాలలో చలివేంద్రం ప్రారంభం

ఘంటసాల, ఆంధ్రప్రభ ; వేసవికాలంలో బాటసారుల దాహార్తి తీర్చడం అభినందనీయమని శ్రీకాకుళం డిస్ట్రిబ్యూటరీ

ప్రభ న్యూస్ 30 Mar 2026 11:40 am