నేటి నుంచి ఐదు మండలాల్లో భూభారతి
మనతెలంగాణ/హైదరాబాద్:రాష్ట్రంలో భూ వి వాదాలకు శాశ్వత పరిష్కారం చూపించాలన్న సంకల్పంతో రెవెన్యూ శాఖలో విప్లవాత్మకమైన సంస్కరణలకు శ్రీకారం చుట్టామని రాష్ట్ర రెవె న్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నా రు. ఇందులో భాగంగా రైతులకు పారదర్శకమై న, సులభతరమైన సేవలు అందించడానికి ల్యాండ్, సర్వే, రిజిస్ట్రేషన్ విభాగాలను ఒకే గొ డుగు కిందకు తెస్తూ ‘ఇంటిగ్రేటెడ్ భూ భారతి’ పోర్టల్ను రూపొందించామని ఆయన తెలిపా రు. ఈ పోర్టల్ను గురువారం (2వ తేదీ) నుం చి ఐదు మండలాల్లో ప్రయోగాత్మకంగా అమ లు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. భూ వివాదాల పరిష్కారానికి ఇది తొలి అడుగు అని ఆ యన పేర్కొన్నారు. ఇక్కడ వచ్చే ఫలితాలను బ ట్టి అవసరమైన మార్పులు, చేర్పులు చేసి భవిష్యత్లో ముందుకు వెళ్లాలని నిర్ణయించామన్నారు. కేరళం పర్యటనలో ఉన్న మంత్రి శ్రీనివాసరెడ్డి బుధవారం పోర్టల్ ప్రారంభానికి సంబంధించి రెవెన్యూ అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఇంటిగ్రేటెడ్ భూ భారతి పోర్టల్ ను రైతు కోణంలో రూపొందించామని, సామా న్య రైతాంగానికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. గురువారం నుంచి ఖ మ్మం జిల్లా కుసుమంచి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట, రంగారెడ్డి జిల్లా అమన్గ ల్, సంగారెడ్డి జిల్లా వట్పల్లి, నారాయణపేట జి ల్లా కొస్గీ మండలాల్లో ప్రయోగాత్మకంగా అమ లు చేస్తున్నట్లు మంత్రి పొంగులేటి తెలిపారు. జిల్లా కలెక్టర్లు ఈ పోర్టల్ నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆయన సూచించారు.గతం లో మాదిరిగా రైతులు తమ భూ సేవల కోసం మీ-సేవా కేంద్రాలకు వెళ్లాల్సిన పని లేకుండా, ఇంటి నుంచే భూ సేవలు పొందే విధంగా పోర్టల్ను రూపొందించామని మంత్రి తెలిపారు. రై తులు తమ భూమి హద్దులు తేల్చాలని సర్వే అధికారుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదని, ఇప్పుడు ఎక్కడికీ వెళ్లకుండా ఇంటి నుంచే ’భూ భారతి’ పోర్టల్ ద్వారా సేవలు పొందవచ్చన్నారు. రైతు లాగిన్ అయిన వెంటనే తమకున్న భూమి వివరాలు కనిపిస్తాయని మంత్రి తెలిపారు. ఎన్ని ఎకరాలకు సర్వే కావాలో కోరితే, అందుకు సంబంధించిన ఫీజు ఎంత చెల్లించాలో చూపిస్తుంద న్నారు. ఫీజు చెల్లించిన తర్వాత ఆ వివరాలు ఆ గ్రామంలో ఉన్న లైసెనస్డ్ సర్వేయర్ లాగిన్కు వెళతాయన్నారు. ఆ తర్వాత రెండు రోజుల్లో ఆ రైతు భూమికి ఆనుకొని ఉన్న రైతులకు నోటీసులు జారీ చేస్తారన్నారు. అనంతరం ఏడు రోజుల్లోపు సర్వే తేదీని సదరు లైసెనస్డ్ సర్వేయర్ ఖరారు చేయడమే కాకుండా, సర్వేను రోవర్లతో పూర్తి చేస్తారని సిఎం రేవంత్రెడ్డి తెలిపారు. దీనిని సిస్టంలో నమోదు చేశాక, అది మండల సర్వేయర్ స్క్రూటినీకి వెళుతుందన్నారు. ఆపై మండల తహసీల్దార్ ఆమోదం పొందాక దరఖాస్తుదారైన రైతుకు ఎల్పీఎం, భూధార్ నంబర్లు కేటాయిస్తారని ఆయన తెలిపారు. ఈ వివరాలన్నీ భూ భారతి పోర్టల్లో నిక్షిప్తమవుతాయన్నారు. సర్వే పూర్తయిన తర్వాత సర్వే మ్యాప్ను జనరేట్ చేసి పోర్టల్లో అప్లోడ్ చేస్తారని ఈ ప్రక్రియలో రిజిస్ట్రేషన్ దరఖాస్తు ప్రారంభమైనప్పటి నుంచి పూర్తయ్యే వరకు ప్రతి దశలో పౌరుల రిజిస్టర్డ్ మొబైల్ నంబర్కు ఎస్ఎంఎస్ అలర్ట్ వస్తాయని మంత్రి వివరించారు. భూముల క్రయ, విక్రయదారులకు ఇబ్బంది లేకుండా.... భూ భారతి చట్టంలో పేర్కొన్న విధంగా వ్యవసాయ భూముల క్రయ, విక్రయదారులకు ఇబ్బంది లేకుండా, రిజిస్ట్రేషన్ సమయంలో సర్వే మ్యాపును జతపరిచే నిబంధనను ఈ ఐదు మండలాల్లో అమలు చేస్తున్నామని మంత్రి తెలిపారు. ఈ ఐదు మండలాల్లో ప్రతి సర్వే మ్యాప్ను (ఎల్పీఎం) యూనిక్ నంబర్, ప్రతి సర్వే నంబర్కు భూధార్ నంబర్ కూడా ఇస్తామని మంత్రి పొంగులేటి పేర్కొన్నారు. సర్వే నిర్వహించడానికి అవసరమైన సర్వేయర్లను అందుబాటులో ఉంచామని, గొలుసులు, కర్రలు, క్రాస్ స్టాఫ్, మెజరింగ్ జరింగ్ వంటి పాత పరికరాలకు స్వస్తి చెప్పి రోవర్లతో సర్వే నిర్వహిస్తామన్నారు. దీనివల్ల సర్వే ప్రక్రియ త్వరగా పూర్తి కావడమే కాకుండా, కచ్చితమైన వివరాలు వస్తాయన్నారు. భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపించేందుకు ఇంటిగ్రేటెడ్ భూ భారతి పోర్టల్ ఒక కీలకమైన ముందడుగు అని మంత్రి స్పష్టం చేశారు.
సంగారెడ్డిలో మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ నూతన షోరూమ్ ప్రారంభం
సంగారెడ్డి: మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ బుధవారం తెలంగాణలోని సంగారెడ్డిలో తమ సరికొత్త షోరూమ్ను ప్రారంభించింది. తద్వారా ఈ ప్రాంతంలో తమ కార్యకలాపాలను మరింతగా విస్తరిస్తూ, తమ విస్తృతం శ్రేణి ఆభరణాల కలెక్షన్ లను వినియోగదారులకు మరింత చేరువ చేసింది. ప్రపంచ స్థాయి వాణిజ్య అనుభవాన్ని అందిస్తూనే, వినియోగదారులకు చేరువగా విస్తరించడంపై బ్రాండ్ నిరంతరంగా దృష్టి సారిస్తుందనే విషయాన్ని ఈ ప్రారంభోత్సవం వెల్లడిస్తుంది. ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ టి. జయప్రకాష్ రెడ్డి, టీbసఐఐసీ […] The post సంగారెడ్డిలో మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ నూతన షోరూమ్ ప్రారంభం appeared first on Visalaandhra .
. ఒప్పందానికి ఇరాన్ సిద్ధంగా ఉంది. నాటో నుంచి వైదొలుగుతాం. ట్రంప్ కీలక వ్యాఖ్యలు వాషింగ్టన్: మరో రెండు నుంచి మూడు వారాల్లో ఇరాన్తో యుద్ధం ముగిసే అవకాశముందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని, త్వరగా ఒప్పందం కుదిరే అవకాశముందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఓవల్ ఆఫీస్లో మీడియాతో మాట్లాడుతూ ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు.‘ఇరాన్ ఒప్పందం చేసుకోవాలనుకుంటోంది. మనకంటే వాళ్లకే ఎక్కువ ఆసక్తి ఉంది. త్వరలోనే ఈ యుద్ధం ముగుస్తుంది. […] The post త్వరలో యుద్ధం ముగిస్తాం appeared first on Visalaandhra .
వాల్స్ట్రీట్ జర్నల్ కథనంన్యూయార్క్: ఇరాన్పై అమెరికా-ఇజ్రాయిల్ దాడులు కొనసాగిస్తోన్న నేపథ్యంలో వాల్స్ట్రీట్ జర్నల్ సంచలన కథనం ప్రచురించింది. తెహ్రాన్తో జరుగుతోన్న యుద్ధంలో సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ) పాల్గొనేందుకు సిద్ధమైనట్లు ఆ కథనం పేర్కొంది. ఇరాన్ తమ దేశంపై ఎన్ని దాడులు చేసినప్పటికీ ఓపికతో ఉన్న యూఏఈ ప్రస్తుతం అమెరికాతో చేతులు కలపనున్నట్లు ఆ కథనం పేర్కొంది. ఇరాన్ ీVAర్మూజ్ను మూసివేయడం వల్ల తమ దేశం ఇప్పటికే చాలా నష్టపోయిందని.. ఇకపై ఆవిధంగా జరగకూడదనే ఆలోచనతోనే […] The post ఇరాన్ యుద్ధంలోకి సౌదీ, యూఏఈ? appeared first on Visalaandhra .
ఇరాన్పై 16వేల బాంబులు వేశాం: ఐడీఎఫ్
టెలఅవీవ్: నెలరోజుల క్రితం ఇరాన్పై యుద్ధం ప్రారంభమైన నాటినుంచి ఇప్పటివరకు 800 సార్లు తమ యుద్ధ విమానాలు ఇరాన్పైకి దూసుకెళ్లాయని ఇజ్రాయిల్ సైన్యం (ఐడీఎఫ్) వెల్లడించింది. ఈ ఫైటర్జెట్లు 16వేలకు పైగా బాంబులను జారవిడిచినట్లు తెలిపింది. ఇరాన్ ప్రముఖ నాయకులు, మిలిటరీ కమాండర్లు, హెడ్క్వార్టర్లు, అణు స్థావరాలు, ఆయుధ తయారీ కేంద్రాలు, బాలిస్టిక్ క్షిపణి లాంచర్లు, ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలను ధ్వంసం చేశామని పేర్కొంది. యుద్ధం మొదలైన నాటినుంచి 4వేల లక్ష్యాలపై 10వేలకు పైగా దాడులు చేశాం… […] The post ఇరాన్పై 16వేల బాంబులు వేశాం: ఐడీఎఫ్ appeared first on Visalaandhra .
ఇరాక్లో అమెరికా మహిళా జర్నలిస్ట్ కిడ్నాప్
బాగ్దాద్: అమెరికాకు చెందిన ఫ్రీలాన్స్ మహిళా జర్నలిస్ట్ షెల్లీ కిటెల్సన్ను ఇరాక్లో దుండగులు కిడ్నాప్ చేయడం తీవ్ర కలకలం రేపుతోంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో తాజాగా వెలుగులోకి రావడంతో విషయం అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది. బాగ్దాద్ నగరంలోని ఓ హోటల్ బయట ఆమెను గుర్తు తెలియని వ్యక్తులు అపహరించినట్లు ఇరాక్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వశాఖ స్పష్టం చేసింది. ప్రస్తుతం ఆమె ఆచూకీ కోసం పోలీసులు విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు. ఈ కిడ్నాప్ కేసులో ఒక అనుమానితుడిని […] The post ఇరాక్లో అమెరికా మహిళా జర్నలిస్ట్ కిడ్నాప్ appeared first on Visalaandhra .
తెలంగాణ నేపథ్య కథతో ‘సుకుమార’ కొత్త చిత్రం
హైదరాబాద్: తెలంగాణ మట్టికథలు, తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను ప్రధాన కథావస్తువుగా తీసుకుని దర్శకులు భావోద్వేగ కథలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. ‘బలగం’ ఈ కోవలోనే ఎలాంటి విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆ చిత్రాన్ని తెలంగాణలోని ప్రతి పల్లెలో తెరలు కట్టుకుని చూస్తూ ఎమోషనల్ అయ్యారు. ‘బలగం’ తరువాత తెలంగాణ నేపథ్య కథలతో సినిమాలు తెరకెక్కించడానికి దర్శక, నిర్మాతలు ఆసక్తి చూపుతున్నారు. ఇక త్వరలో మరో తెలంగాణ నేపథ్య కథతో సినిమా సెట్స్ మీదకు వెళ్లడానికి సిద్ధంగా […] The post తెలంగాణ నేపథ్య కథతో ‘సుకుమార’ కొత్త చిత్రం appeared first on Visalaandhra .
విడుదలకు ముందే ‘డెకాయిట’ హంగామా
హైదరాబాద్: వరుస విజయాలతో దూసుకుపోతున్న టాలీవుడ్ యంగ్ హీరో అడివి శేష్, ఇప్పుడు ‘డెకాయిట’ చిత్రంతో మరోసారి బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటబోతున్నాడు. ఏప్రిల్ 10, 2026న విడుదల కానున్న ఈ యాక్షన్ థ్రిల్లర్, శేష్ కెరీర్లోనే అత్యధిక ప్రీ-రిలీజ్ బిజినెస్ నమోదు చేసింది. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం, కేవలం తెలుగు వెర్షన్ నుండే ఈ సినిమా సుమారు రూ. 30 కోట్ల థియేట్రికల్ బిజినెస్ పూర్తి చేసుకుందట. అడివి శేష్ సినిమాలకు ఉండే […] The post విడుదలకు ముందే ‘డెకాయిట’ హంగామా appeared first on Visalaandhra .
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ చమురు కంపెనీలు వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధరను దాదాపు రూ.195.50 పెంచాయి. పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతలు పెరగడంతో అంతర్జాతీయంగా చమురు ధరలు పెరిగి గ్యాస్ ధరలపై ప్రభావం చూపుతోంది. ప్రభుత్వరంగ ఆయిల్ కంపెనీల ప్రకారం, ఢిల్లీలో 19 కిలోల వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధర రూ. 2,078.50 లకు చేరింది. మార్చి 1న కూడా 19 కిలోల సిలిండర్ రేటు 114.5 పెరిగింది. మార్చి 7న డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ (14.2 కిలోలు) ధర రూ.60 పెరగ్గా, ఇప్పుడు ఈ రేటు ఎలాంటి మార్పులేదు. ప్రతి నెల 1వ తేదీన ప్రభుత్వరంగ ఆయిల్ కంపెనీలు ఎటిఎఫ్, ఎల్పిజి ధరలను సవరిస్తాయి. వాణిజ్య సిలిండర్ ధర పెరుగుదలతో హోటళ్లలో టిఫిన్లు, భోజనం, టీ రేట్లు పెరిగే అవకాశం ఉంది. రెట్టింపైన విమాన ఇంధన ధర దేశీయ విమాన ఇంధన ధరలు రెట్టింపు అయ్యాయి. కిలో లీటరు ధర రూ.2.07 లక్షల కోట్లకు చేరింది. అంటే 114.5 శాతం లేదా రూ.1,10,703 పెరిగింది. మొదటిసారిగా వి మాన ఇంధనం ధర రూ.2 లక్షల కోట్ల మార్క్ ను దాటింది. 2022లో రష్యా, ఉక్రెయిన్ వార్ కారణంగా ఇది కిలో లీటరు రూ.1.1 లక్షలకు పెరిగింది. పెరుగుతున్న ఇంధన ధరల వల్ల వి మానయాన సంస్థల నిర్వహణ ఖర్చులు పెరిగి, భవిష్యత్తులో ప్రయాణ ఖర్చులు పెరిగే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు.
మ్యాచ్ గెలిచినా రూ.12 లక్షల ఫైన్ తప్పలేదు!
శ్రేయాస్కు బీసీసీఐ షాక్ముల్లాన్పూర్ : ఐపీఎల్ 2026 సీజన్లో పంజాబ్ కింగ్స్ తొలిమ్యాచ్లోనే గెలుపు ఖాతా తెరిచింది. కొట్టింది. గుజరాత్ టైటాన్స్తో జరిగిన ఉత్కంఠభరిత పోరులో 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది. అయితే, ఈ గెలుపు సంబరాల్లో ఉన్న పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్కు బీసీసీఐ మాత్రం గట్టి షాక్ ఇచ్చింది. మ్యాచ్ గెలిచిన ఆనందంలో ఉన్న పంజాబ్ కెప్టెన్పై భారీ జరిమానా విధిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. గుజరాత్ టైటాన్స్తో జరిగిన మ్యాచ్లో పంజాబ్ […] The post మ్యాచ్ గెలిచినా రూ.12 లక్షల ఫైన్ తప్పలేదు! appeared first on Visalaandhra .
ఐపీఎల్లో డబ్బులు తక్కువ… షెడ్యూల్ ఎక్కువ
అందుకే ఆడట్లేదుఆడమ్ జంపాఇస్లామాబాద్: ఆస్ట్రేలియా లెగ్ స్పిన్నర్ ఆడమ్ జంపా… ఐపీఎల్ 2026 వేలానికి దూరంగా ఉండటంపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. తన నైపుణ్యానికి ఐపీఎల్లో సరైన విలువ, డబ్బు లభించడం లేదని, అందుకే ఈ లీగ్లో ఆడటం లేదని స్పష్టం చేశాడు. ప్రస్తుతం జంపా పాకిస్థాన్ సూపర్ లీగ్ (పీఎసఎల్)లో కరాచీ కింగ్స్ తరఫున ఆడుతున్నాడు. ఇటీవల ఒక పాడ్కాస్ట్లో మాట్లాడుతూ జంపా తన అసంతృప్తిని బయటపెట్టాడు. “ఈ ఏడాది నేను ఐపీఎల్ నుంచి తప్పుకున్నాను. […] The post ఐపీఎల్లో డబ్బులు తక్కువ… షెడ్యూల్ ఎక్కువ appeared first on Visalaandhra .
విశాలాంధ్ర బ్యూరో – అమరావతి :రాష్ట్ర రాజధాని నగరంగా అమరావతి చట్టబద్ధత కల్పించే బిల్లు లోక్సభలో ఆమోదం పొందడం ఆంధ్రప్రదేశ్ ప్రజలకు గౌరవప్రదమైన ఘట్టమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎక్స్ వేదికగా స్పందించిన ఆయన, ప్రజా రాజధాని అమరావతి ఆంధ్రుల ఆత్మగౌరవానికి ప్రతీక అని అన్నారు. గత పాలనలో నెలకొన్న అనిశ్చితి పరిస్థితులకు ఈ బిల్లు ఆమోదంతో శాశ్వత ముగింపు లభించిందని, అమరావతి భవిష్యత్తుపై ఉన్న సందిగ్ధత తొలగిపోయిందని తెలిపారు. రైతుల […] The post ఆంధ్రులకు దక్కిన గౌరవం appeared first on Visalaandhra .
ఏపీ ప్రజలు సంతోషిస్తున్న క్షణాలివి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లుకు లోక్సభ ఆమోదం లభించడంతో రాష్ట్రవ్యాప్తంగా ఆనందోత్సాహాలు వ్యక్తమవుతున్నాయని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. ఈ పరిణామాన్ని ఆంధ్ర ప్రజలందరూ గర్వంగా భావిస్తున్నారన్నారు. ఈ చట్టబద్ధతతో అమరావతి శాశ్వత రాజధానిగా నిలుస్తుందని, రాష్ట్ర భవిష్యత్తుకు ఇది కీలక మలుపు అవుతుందని తెలిపారు. లోక్సభలో బిల్లుకు మద్దతు తెలిపిన అన్ని రాజకీయ పక్షాలకు, ఎంపీలకు కృతజ్ఞతలు తెలియజేశారు. రాజధాని అభివృద్ధికి కేంద్రం అందిస్తున్న సహకారం కీలకమని పేర్కొంటూ, ప్రధాన […] The post ఏపీ ప్రజలు సంతోషిస్తున్న క్షణాలివి appeared first on Visalaandhra .
కేంద్ర నిర్ణయం ఆంధ్రుల ఆత్మగౌరవం నిలబెట్టింది
విశాలాంధ్ర బ్యూరో`అమరావతి : అమరావతి రాజధాని బిల్లును లొక్సభ ఆమోదించడం చారిత్రాత్మక ఘట్టమని విద్య శాఖ మంత్రి నారా లోకేశ్ |ర్కొన్నారు. “నా రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ – నా రాజధాని అమరావతి” అని ఐదుకోట్ల ఆంధ్రులు గర్వంగా నినదించే రోజుకు పార్లమెంట్ వేదిక కావడం ఆనందదాయకమని ఆయన అన్నారు. ఒకే రాష్ట్రం – ఒకే రాజధాని నినాదంతో, అభివృద్ధి వికేంద్రీకరణ విధానంతో అమరావతిని రాజధానిగా నిర్ణయిస్తూ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఏకగ్రీవంగా తీర్మానం చేసిన నేపథ్యంలో, దానికి చట్టబద్ధత […] The post కేంద్ర నిర్ణయం ఆంధ్రుల ఆత్మగౌరవం నిలబెట్టింది appeared first on Visalaandhra .
న్యూదిల్లీ : దేశంలో జనాభా లెక్కల కోసం కేంద్రం చేపట్టిన జనగణన తొలివిడత కార్యక్రమం బుధవారం నుంచి ప్రారంభమయింది. ఇది 16 వ విడత లెక్కింపు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఎనిమిదోది. మొదటిసారిగా దేశంలో జనగణన 1872 లో ప్రారంభమయింది. ఇంతకుముందు చివరిసారిగా 2011 లో జనాభాను లెక్కించారు. నిజానికి షెడ్యూల్ ప్రకారం 2021లో తిరిగి జనాభా లెక్కింపు ప్రారంభం కావాల్సి ఉండగా… ఆ సమయంలో కోవిడ్ కారణంగా ఇది వాయిదాపడింది. దీంతో ఇప్ప్పుడు జనగణన కేంద్రం […] The post దేశంలో జనగణన ప్రారంభం appeared first on Visalaandhra .
ఐపిఎల్ 2026లో ఢిల్లీ క్యాపిటల్స్ శుభారంభం చేసింది. సమీర్ రిజ్వీ(70) 5 ఫోర్లు, 4 సిక్సర్లతో ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకు పడటంతో 6 వికెట్లతో జయకేతనం ఎగురవేసింది. బుధవారం లక్నో సూపర్ జెయింట్స్తో జరిగిన మ్యాచ్లో 142 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని మరో మూడు ఓవర్లు మిగిలుండగానే అందుకుంది. రిజ్వీకితోడు త్రిస్టన్ స్టబ్స్ సయితం బ్యాట్ ఝులిపించడంతో విజయ లాంచనం పూర్తయింది. లక్నో బౌలర్లలో ప్రిన్స్ యాద్ రెండు వికెట్లు కూల్చగా.. మహ్మద్ షమీ, మొసిన్ ఖాన్ చెరు వికెట్ దక్కించుకున్నారు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జెయింట్స్కు శుభారంభం దక్కలేదు. కెప్టెన్ రిషభ్ పంత్(7) అనవసర పరుగు కోసం ప్రయత్నించి రన్నవుట్గా వెనుదిరిగాడు. మిచెల్ మార్ష్(35)ను కుల్దీప్ యాదవ్ ఔట్ చేయగా.. ఎయిడెన్ మార్క్మ్(్ర11)ను అక్షర్ పెవిలియన్ చేర్చాడు. డేంజరస్ బ్యాటర్ నికోలస్ పూరన్(8)ను ఎన్గిడి క్లీన్ బౌల్ చేయగా.. ఆయుష్ బదోని(0), అబ్దుల్ సమద్(36), మహమ్మద్ షమీ(1)లను నటరాజన్ పెవిలియన్ చేర్చాడు. దాంతో లక్నో 18.4 ఓవర్లలో 141 పరుగులకే కుప్పకూలింది. ఢిల్లీ బౌలర్లలో లుంగి ఎన్గిడి, నటరాజన్ మూడేసి వికెట్లు పడగొట్టగా.. కుల్దీప్ యాదవ్ రెండు వికెట్లు దక్కించుకున్నాడు. అక్షర్ పటేల్కు ఒక వికెట్ తీసి కీలక భూమిక ఫోషించాడు.
ఇండిగో విమాన టికెట్లపై ఇంధన చార్జీలు పెంపు
దేశంలోని అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగో, జెట్ ఇంధన ధరల పెరుగుదల నేపథ్యంలో దేశీయ, అంతర్జాతీయ విమానాలపై సవరించిన ఇంధన చార్జీలను విధించనున్నట్లు ప్రకటించింది. ఏప్రిల్ 2 నుంచి ఈ కొత్త చార్జీలు అమల్లోకి రానున్నాయి. ఈ సవరణల ప్రకారం దేశీయ, అంతర్జాతీయ విమానాలపై రూ.275 నుంచి రూ.10,000 వరకు ఇంధన చార్జీలు విధించబడతాయి. దీంతో విమాన టికెట్ ధరలు కూడా పెరిగే అవకాశముంది. ఇదే రోజున విమాన ఇంధనమైన ఏటీఎఫ్ (ఏవియేషన్ టర్బైన్ఫ్యుయెల్) ధరలు సవరించగా, ప్రభుత్వం దేశీయ విమానాల కోసం వాటిని కేవలం 25 శాతం మేరకు మాత్రమే పెంచినట్లు వెల్లడించింది. మార్చి 14 నుంచే ఇండిగో, ధరల పెరుగుదల కారణంగా రూ.425 నుంచి రూ.2,300 వరకు ఇంధన చార్జీలను విధిస్తూ వస్తోంది. పశ్చిమ ఆసియా ప్రాంతంలో కొనసాగుతున్న సంక్షోభం కారణంగా ఇంధన ధరలు పెరిగిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంస్థ తెలిపింది. దేశీయ విమానాల విషయంలో, ప్రయాణ దూరాన్ని బట్టి కొత్త ఇంధన చార్జీలు రూ.275 నుంచి రూ.950 వరకు ఉండనున్నాయి. ‘ప్రయాణ దూరాన్ని ఆధారంగా చేసుకుని ఇంధన చార్జీలను మళ్లీ సవరించాం’ అని సంస్థ తన ప్రకటనలో పేర్కొంది. అంతర్జాతీయ విమానాల విషయంలో, ప్రయాణ దూరాన్ని బట్టి ఈ చార్జీలు రూ.900 నుంచి రూ.10,000 వరకు ఉండనున్నాయి. ‘గత నెలలో అంతర్జాతీయ విమానాల కోసం ఉపయోగించే ఏటీఎఫ్ ధరలు రెండింతలకుపైగా పెరిగాయి. దీనివల్ల ఆ మార్గాలపై నిర్వహణ ఖర్చులు గణనీయంగా పెరిగాయి’ అని ఇండిగో తెలిపింది. ఈ సవరించిన చార్జీలు ఏప్రిల్ 2 అర్ధరాత్రి 12.01 గంటల నుంచి అమల్లోకి రానున్నాయి. ఇంధన ధరల పెరుగుదల ప్రభావాన్ని పూర్తిగా టికెట్ ధరలపై మోపాలంటే భారీగా పెంచాల్సిన అవసరముందని సంస్థ పేర్కొంది. అయితే ప్రయాణికులపై భారం తగ్గించే ఉద్దేశంతో తక్కువ మొత్తాన్నే పెంచినట్లు ఇండిగో వెల్లడించింది.
ఏటా 15 శాతం పెరుగుదల.. పదేళ్లలో మూడు రెట్లుక్యాపిటల్ వాల్యూ విధానంతో సామాన్యుడి నడ్డి విరుస్తున్న ప్రభుత్వంఎన్నికల హామీకి తిలోదకాలుజీవో 198 రద్దుకు పెరుగుతున్న డిమాండ్ విశాలాంధ్ర – సచివాలయం: రాష్ట్రంలోని పట్టణ ప్రజలపై ఆస్తి పన్ను భారం కొండలా పేరుకుపోతోంది. గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘క్యాపిటల్ వాల్యూ’ (ఆస్తి విలువ ఆధారిత) పన్ను విధానం ఇప్పుడు సామాన్యుడి పాలిట శాపంగా మారింది. ఎన్నికలకు ముందు ఈ విధానాన్ని వ్యతిరేకించిన కూటమి నాయకులు… అధికారంలోకి వచ్చి రెండేళ్లు […] The post పట్టణ ప్రజలపైపన్ను పోటు appeared first on Visalaandhra .
ఇజ్రాయిల్, అరబ్ దేశాలపై క్షిపణుల వర్షంతెహ్రాన్పై విస్తృతంగా వైమానిక దాడులుమేం కాల్పుల విరమణ కోరలేదు: ఇరాన్ట్రంప్ వ్యాఖ్యలు నిరాధారమని వెల్లడి తెహ్రాన్/వాషింగ్టన్: పశ్చిమాసియాలో యుద్ధం మొదలై 33వ రోజుకు చేరుకుంది. పరస్పర దాడులతో ఉద్రిక్తత పరిస్థితులు కొనసాగుతుండగా…తెహ్రాన్ కాల్పుల విరమణ కోరిందంటూ ట్రంప్ బాంబు పేల్చారు. అయితే ట్రంప్ చేసిన వ్యాఖ్యలను ఇరాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ కొట్టిపారేసింది. కాల్పుల విరమణపై ట్రంప్ వ్యాఖ్యలు ‘అవాస్తవం, నిరాధారం’ అని స్పష్టం చేసింది. కాగా, ఇరాన్ అన్నంత పని […] The post యుద్ధ బీభత్సం appeared first on Visalaandhra .
ఏడేండ్ల తరువాత ఇరాన్ చమురు భారత్ కు
దాదాపుగా 6 లక్షల బ్యారెల్స్ ఇరాన్ ముడిచమురు నౌక భారత్కు చేరుకోనుంది. ఏడు సంవత్సరాల వ్యవధిలో ఇరాన్ క్రూడాయిల్ భారత్కు చేరడం ఇదే మొదటిసారి. గల్ఫ్ యుద్ధం క్రమంలో భారత్కు ఇరాన్ నుంచి ఈ చమురు అందుతోంది. గుజరాత్లోని దీన్దయాళ్ పోర్టుకు ఈ నెల 4వ తేదీన ఈ క్రూడాయిల్ నౌక చేరుతుందని అధికారులు తెలిపారు. గతంలో అమెరికా ఆంక్షలతో ఇరాన్ నుంచి భారతదేశం చమురు నిలిపివేతకు దిగింది. ప్రస్తుత చమురు సంక్షోభ దశలొ అమెరికా ఆంక్షలు సడలించారు. దీనితో పాటు భారత్కు క్రూడాయిల్ చేరవేతకు ఇరాన్ ఆసక్తి చూపింది. రెండు మూడు రోజుల్లో చమురు ఇక్కడికి చేరడంతో దేశంలో ఇంధన లోటు భర్తీకి వీలేర్పడుతుందని అధికార వర్గాలు ఆశాభావం వ్యక్తం చేశాయి. గతంలో సంబంధాలు సవ్యంగా ఉన్నప్పుడు ఇరాన్ నుంచి భారత్కు 2019 మేలో క్రూడాయిల్ అందింది. తరువాత ఇప్పుడు ఈ చమురు రానుంది.
142 పరుగుల లక్ష్య చేధనలో ఢిల్లీ తడబాటు.. కెఎల్ రాహుల్, అక్షర్ డకౌట్
ఏకానా క్రికెట్ స్టేడియం వేదకిగా లక్నో జట్టుతో జరుగుతున్న తొలి పోరులో.. 142 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ జట్టు నాలుగు కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఓపెనర్లు కెఎల్ రాహుల్(0), నిస్సాంక(1)తోపాటు నితీశ్ రానా(15), అక్షర్ పటేల్(0)లు విఫలమయ్యారు. దీంతో 25 పరుగులకే ఢీల్లీ నాలుగు కీలక వికెట్లు చేజార్చుకుంది. ప్రస్తుతం 7 ఓవర్లు ముగిసే సమయానికి ఢిల్లీ 40/4తో కొనసాగుతోంది. క్రీజులో ట్రిస్టన్ స్టబ్స్ (8), సమీర్ రిజ్వీ(2)లు ఉన్నారు. లక్నో బౌలర్లలో ప్రిన్స్ యాదవ్ రెండు వికెట్లు పడగొట్టగా.. మోహ్సిన్ ఖాన్, షమీలు చెరో వికెట్ తీశారు. అంతకుముందు, ఈ మ్యాచ్ లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన లక్నో జట్టు 18.4 ఓవర్లలో 141 పరుగులు మాత్రమే చేసి ఆలౌటైంది. మిచెల్ మార్ష్ (35), అబ్దుల్ సమద్(37)లు మాత్రమే రాణించారు. స్టార్ బ్యాటర్లు రిషబ్ పంత్(7), నికోలస్ పూరన్(8) విఫలమయ్యారు. ఢిల్లీ బౌలర్లలో లుంగి ఎంగిడి, నటరాన్ లు చెరో మూడు వికెట్లు పడగొట్టగా.. కుల్దీప్ యాదవ్ రెండు వికెట్లు, అక్షర్ పటేల్ ఒక వికెట్ తీశారు.
ఆంధ్రప్రదేశ్లో రోయింగ్కు బూస్ట్ కి కీలక నిర్ణయాలు
ఆంధ్రప్రదేశ్లో రోయింగ్కు బూస్ట్ కి కీలక నిర్ణయాలు సూర్యలంక, విజయవాడ, విశాఖలో ప్రధాన
విద్యార్థులు చదువు పట్ల ప్రత్యేక దృష్టి పెట్టాలి
విద్యార్థులు చదువు పట్ల ప్రత్యేక దృష్టి పెట్టాలి తెలంగాణ ఆదర్శ పాఠశాల లోని
Ap Cm With People : పేదమ్మకు భరోసా Andhra Prabha News
Ap Cm With People : పేదమ్మకు భరోసా Andhra Prabha News
సైబర్ నేరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి ,
సైబర్ నేరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి , –చిట్యాల ఎస్.ఐ ,పోచంపల్లి సతీష్
మత్తు పదార్థాలకు దూరం, హెల్మెట్లు ధరిస్తామని తీర్మాన పత్రం
మత్తు పదార్థాలకు దూరం, హెల్మెట్లు ధరిస్తామని తీర్మాన పత్రం తొర్రూరు, ఆంధ్రప్రభ :
రేపు హైదరాబాద్లో హనుమాన్ శోభాయాత్ర.. ట్రాఫిక్ ఆంక్షలు
హైదరాబాద్ సిటీ హనుమాన్ నామస్మరణతో మారుమోగనుంది. గురువారం నగరంలో నిర్వహించనున్న శ్రీ వీర హనుమాన్ విజయ యాత్ర సందర్భంలో ట్రాఫిక్ పోలీసులు కీలక ఆంక్షలు విధించారు. గురువారం ఉదయం 11:30 గంటలకు గౌలిగూడ రామ్ మందిర్ నుంచి ఈ శోభాయాత్ర ప్రారంభమవుతుంది. దాదాపు 12 కిలోమీటర్ల మేర సాగే ఈ ప్రధాన యాత్ర రాత్రి 8 గంటలకు తాడిబం డ్ హనుమాన్ ఆలయానికి చేరుకుంటుంది. ఈ ప్రధాన ర్యాలీలో మరో 14 ఉపయాత్రలు కలవనున్నాయి. అంతేకాకుండా మల్కాజిగిరి కమిషన రేట్ పరిధిలో మరో 92 స్థానిక ఊరేగింపులు జరగనున్నాయి. యాత్ర సాగే మార్గాల్లో ట్రాఫిక్ మళ్లింపులు ఉంటాయని పోలీసులు స్పష్టం చేశారు. ముఖ్యంగా సిటిఒ తాడిబండ్, ఇసిఐఎల్, ఎఎస్ రావు నగర్, సైనిక్పురి, తార్నాక, హబ్సిగూడ ప్రాంతాల్లో భారీ రద్దీ ఉండే అవకాశం ఉంది. ఆర్టిసి బస్సులు, సరుకు రవాణా వాహనాలపై ప్రత్యేక ఆంక్షలు అమలులో ఉంటాయి. యాత్ర సాగే రూట్లలో వాహనాల పార్కింగ్ పూర్తిగా నిషిద్ధం. నిబంధనలు ఉల్లంఘిస్తే వాహనాలను టోయింగ్ చేస్తామని పోలీసులు హెచ్చరించారు. భక్తుల సౌకర్యార్థం తాడిబండ్ వద్ద ప్రత్యేక పార్కింగ్ ఏర్పాట్లు చేశారు. ప్రయాణికులు ఈ ఆంక్షలను దృష్టిలో ఉంచుకుని తమ ప్రయాణాలను ప్లాన్ చేసుకోవాలని అధికారులు కోరుతు న్నారు.యాత్ర సాఫీగా సాగేందుకు సుమారు 3000 మంది పోలీసు సిబ్బందితో భారీ భద్రతను ఏర్పాటు చేశారు. సమస్యాత్మక, ముఖ్యమైన ప్రాంతాల్లో టాస్క్ ఫోర్స్ బలగాలతో పాటు అదనపు సిబ్బందిని నిరంతరం అందుబాటులో ఉంచుతామని హైదరాబాద్ సీపీ సజ్జనార్ స్పష్టం చేశారు. శోభాయాత్ర నిర్వాహకులకు ఇప్పటికే తగిన సూచనలు జారీ చేశామని, భక్తులు, ప్రజలందరూ పోలీసులకు సహకరించి ప్రశాంతమైన వాతావరణంలో వేడుకలు జరుపుకోవాలని విజ్ఞప్తి చేశారు.
సిఎం రాముడు అయితే శకుని ఎవరు?: కల్వకుంట్ల కవిత
సీఎం రేవంత్రెడ్డి తాను రాముడిని అని.. మాజీ సీఎం కేసీఆర్ రావణుడు అని అంటున్నారని.. అయితే శకుని ఎవరు అని తెలంగాణ జాగృతి చీఫ్ కల్వకుంట్ల కవిత ప్రశ్నించారు. బుధవారం తెలంగాణ జాగృతి కార్యాలయంలో మీడియా సమావేశం అనం తరం ఆమె మీడియాతో చిట్చాట్ చేశారు. మావోయిస్టులు కూడా తమ పార్టీలోకి వస్తారని, వారిది తమది ఒకే ఎజెండా అని వెల్లడించారు. అసె ంబ్లీలో అధికార ప్రతిపక్షాలు తిట్టుకోవడానికే సమయం సరిపోయిందన్నారు. ఒకరి అవినీతిని ఒకరు బయటపెట్టుకున్నారని ఆరోపించారు. అలా గే బీఅర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు తనతో టచ్లో ఉన్నారని.. సమయం వచ్చినప్పుడు ప్రకటిస్తానని చెప్పారుహిళలకు సబ్ కోటా ఇవ్వాలని పోరాటం చేస్తామని తెలిపారు. కల్వకుర్తి నియోజకవర్గంలో కుర్మిద్దలో పెద్ద భూస్వాముల భూములు వదిలి పేద గిరిజనుల భూములు టీజీఐఐసీ గుంజుకుంటున్నదని త్వరలో వారికోసం పోరాటం చేస్తామని చెప్పారు. పార్టీ ఆవిర్భావానికి ముందు ఉమా భారతి సహా ఇతర పెద్ద లను కలిసి ఆశీర్వాదం తీసుకుంటామన్నారు.
వర్షంతో నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి
వర్షంతో నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి నేలకొరిగిన మొక్కజొన్న, జొన్న,వరి, పంటలను పంట
అకాల వర్షంతో దెబ్బతిన్న రైతులను ఆదుకోవాలి
అకాల వర్షంతో దెబ్బతిన్న రైతులను ఆదుకోవాలి ప్రభుత్వం వెంటనే నష్టపోయిన పంట క్షేత్రాల
అద్విక ట్రేడింగ్ స్కామ్లో మరొకరి అరెస్ట్
అద్విక ట్రేడింగ్ స్కామ్లో మరొకరి అరెస్ట్ డిపాజిటర్లను మోసం చేసిన ఏజెంట్ ఖాజావళి
నరహరిశెట్టి కుటుంబాన్ని పరామర్శించిన లగడపాటి
నరహరిశెట్టి కుటుంబాన్ని పరామర్శించిన లగడపాటి భవానిపురం, ఆంధ్రప్రభ : సమైక్యాంధ్ర ఉద్యమ నేత,
మొక్కజొన్న రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుంది
మొక్కజొన్న రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుంది –రైతులకు గిట్టుబాటు ధర అందేలా అన్ని
అమరావతి రాజధాని బిల్లుకు ఆమోదం
అమరావతి రాజధాని బిల్లుకు ఆమోదం ప్రజల ఆకాంక్షలకు న్యాయం చేసిన కూటమి ప్రభుత్వంఎమ్మెల్యే
ఫైనాన్స్ కంపెనీ వేధింపులకు గిరిజన వ్యక్తి ఆత్మహత్య
ఫైనాన్స్ కంపెనీ వేధింపులకు గిరిజన వ్యక్తి ఆత్మహత్య ఎ.కొండూరు,ఆంధ్రప్రభ : ఇంటిపై తీసుకున్న
ముగిసిన లక్నో ఇన్నింగ్స్.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
ఢిల్లీ క్యాపిటల్స్ తో జరుగుతున్న మ్యాచ్ లో లక్నో సూపర్ గేయింట్స్ బ్యాటర్లు తడబడ్డారు. దీంతో తక్కువ స్కోరుకే పరిమితమైంది లక్నో. ఈ మ్యాచ్ లొ టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన లక్నోకు శుభారంభం దక్కలేదు. ఎన్నో ఆశలు పెట్టుకున్న కెప్టెన్ రిషబ్ పంత్ కేవలం ఏడు పరుగులు మాత్రమే చేసి రనౌటయ్యాడు. తర్వాత మార్క్రమ్ (11) ఔట్ కాగా.. అనంతరం క్రీజులోకి వచ్చిన ఆయూష్ బదోయ్ డకౌట్ గా వెనుదిరిగాడు. దీంతో 49 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి ఢిల్లీ జట్టు కష్టాల్లో పడింది. మరో ఓపెనర్ మిచెల్ మార్ష్ (35), అబ్దుల్ సమద్(37)లు పర్వాలేదనిపించారు. స్టార్ బ్యాటర్ పూరన్(8) విఫలమయ్యాడు. దీంతో లక్నో జట్టు 18.4 ఓవర్లలో 141 పరుగులు మాత్రమే చేసి ఆలౌటైంది. ఢిల్లీ బౌలర్లలో లుంగి ఎంగిడి, నటరాన్ లు చెరో మూడు వికెట్లు పడగొట్టగా.. కుల్దీప్ యాదవ్ రెండు వికెట్లు, అక్షర్ పటేల్ ఒక వికెట్ తీశారు.
భక్తుల సౌకర్యాలపై ప్రత్యేక దృష్టి
భక్తుల సౌకర్యాలపై ప్రత్యేక దృష్టి ఇంద్రకీలాద్రిపై మరిన్ని సౌకర్యాలు.పరిశీలించిన ఈవో చైర్మన్ సభ్యులుక్షేత్రస్థాయి
ఎన్టీఆర్ భరోసాతో పేదలకు సామాజిక భద్రత
ఎన్టీఆర్ భరోసాతో పేదలకు సామాజిక భద్రత జిల్లాలో 2,26,775 మందికి రూ. 98.45
ఏకా –ది వన్ చిత్ర ప్రదర్శన అదరహో..
ఏకా – ది వన్ చిత్ర ప్రదర్శన అదరహో.. ప్రతి స్వరూపం విశిష్ట
హెచ్పివి వ్యాక్సిన్ పై అవగాహన పోస్టర్ ను ఆవిష్కరించిన రాజనర్సింహ
ప్రముఖ నటుడు అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ (ఏఏఎఫ్ఏ)ఆధ్వర్యంలో హెచ్పివి వ్యాక్సిన్ పై సోషల్ మీడియా, వివిధ ప్రచార మాధ్యమాల ద్వారా అవగాహన కార్యక్రమాలను నిర్వహించటానికి రూపొందించిన వాల్ పోస్టర్ ను రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ హైదరాబాదులోని తన నివాసంలో బుధవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి దామోదర్ రాజనర్సింహ మాట్లాడుతూ ప్రముఖ నటుడు అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ చేస్తున్న సామాజిక కార్యక్రమాలను అభినందించారు. గర్భాశయ ముఖద్వారా క్యాన్సర్లకు కారణమయ్యే హ్యూమన్ పాపిల్లోమా వైరస్ రకాల నుంచి రక్షణ కల్పించే సురక్షితమైన, అత్యంత ప్రభావవంతమైన, దీర్ఘకాలిక రక్షణ కోసం ప్రభుత్వం హెచ్పివి వ్యాక్సిన్ ను ఉచితంగా అందిస్తున్నట్లు చెప్పారు. ఈ వ్యాక్సిన్ ను బాల బాలికలు తప్పనిసరిగా వేసుకోవాలని మంత్రి సూచించారు. హెచ్పివి వ్యాక్సిన్ ను రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ ఆసుపత్రిలో అందుబాటులో ఉంచామని మంత్రి తెలిపారు. వ్యాక్సిన్ ను తొమ్మిది నుంచి 14 సంవత్సరాల వయస్సు గల బాల బాలికలు తప్పనిసరిగా వేసుకునేలా వారి తల్లిదండ్రులు ప్రోత్సహించాలని మంత్రి కోరారు.
వినూత్న సాగుతో సుస్థిర ఆదాయం ఆంధ్రప్రభ, విజయవాడ : రైతులు సంప్రదాయ పద్ధతులతో
కేంద్రీయ బలగాల బిల్లుకు రాజ్యసభ ఆమోదం
కేంద్రీయ సాయుధ పోలీసు బలగాల బిల్లు (సిఎపిఎఫ్) 2026ను రాజ్యసభ బుధవారం ఆమోదించింది. ప్రతిపక్షాల వాకౌట్ దశలో బిల్లుకు మూజువాణి ఓటుతో ఆమోదం పలికారు. దేశవ్యాప్తంగా ఉన్న కేంద్ర పోలీసు బలగాల నిర్వహణకు సంబంధించి చట్టపరమైన ఏకీకృత వ్యవస్థ కోసం ఈ బిల్లు తీసుకువచ్చారు. ఇప్పుడు సంబంధిత బలగాలకు సంబంధించి వేర్వేరు సర్వీసు నిబంధనల ఏర్పాటు ఉంది, దేశవ్యాప్తంగా ఐదు సెంట్రల్ ఆర్మ్డ్ రిజర్వ్ పోలీసు దళాలు ఉన్నాయి. అంతకు ముందు బిల్లుపై జరిగిన చర్చకు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ సమాధానం ఇచ్చారు. కేంద్రీయ పోలీసు బలగాలలలో సరైన సమర్థత, ఆత్మస్థయిర్యానికి ఈ ప్రతిపాదన తీసకువచ్చినట్లు వివరించారు. దేశ సమాఖ్య విధాన బలోపేతానికి , రిక్రూట్మెంట్ కార్యకలాపాలు, క్రమబద్ధీకరణకు ఈ చర్య ఉపయోగపడుతుందని తెలిపారు. సమాఖ్య విధానానికి ఇది వ్యతిరేకంగా ఉందనే వాదనను తోసిపుచ్చారు. పార్లమెంట్ సెలెక్ట్ కమిటీకి బిల్లును పంపించాలని పట్టుపడుతూ ప్రతిపక్షాలు వాకౌట్కు దిగాయి. మంత్రి సమాధానం సంతృప్తికరంగా లేదని రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లిఖార్జున ఖర్గే విమర్శించారు. ప్రతిపక్షాలు సభాసాంప్రదాయాలను పట్టించుకోవడం లేదని సభా నాయకులు , కేంద్ర మంత్రి జెపి నడ్డా ఎదురుదాడికి దిగారు.
అమరావతికి చట్టబద్ధత బిల్లు ఆమోదం.. ఎంపీకి అభినందనలు
అమరావతికి చట్టబద్ధత బిల్లు ఆమోదం.. ఎంపీకి అభినందనలు విజయవాడ,ఆంధ్రప్రభ : ఆంధ్రప్రదేశ్ రాజధాని
లోక్సభలో జనవిశ్వాస్ సవరణ బిల్లుకు ఆమోదం
లోక్సభ బుధవారం జన విశ్వాస్ సవరణ బిల్లు 2026ను ఆమోదించింది. 23 మంత్రిత్వశాఖల నిర్వహణలోని 79 కేంద్రీయ చట్టాలలోని 784 నిబంధనల సవరణకు ఈ బిల్లు వీలు కల్పిస్తుంది. చిన్న పాటి నేరాలను శిక్షారహితం చేసేందుకు , నిర్వహణపరమైన సరళీకృతానికి బిల్లును తీసుకువచ్చారు. కాలం చెల్లిన, నిరర్థక నిబందనల ఎత్తివేతకు సంబంధించి వేయి వరకూ నేరాల సమీక్ష తరువాత బిల్లు రూపొందించారు. ఈ బిల్లు ప్రజలకు , ఎంఎస్ఎంఇలకు ఉపయోగపడుతుందని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రి పియూష్ గోయల్ తెలిపారు. బిల్లుకు వరంగల్ కాంగ్రెస్ సభ్యులు కడియం కావ్య తీసుకువచ్చిన మార్పులు చేర్పులను సభ తిరస్కరించింది. అభ్యంతరాలను తోసిపుచ్చారు.
రోడ్డు ప్రమాదాల నివారణకు ముందస్తు చర్యలు అత్యవసరం
రోడ్డు ప్రమాదాల నివారణకు ముందస్తు చర్యలు అత్యవసరం సాంకేతికతతో కేసుల దర్యాప్తు వేగవంతంజిల్లా
గురుకుల పాఠశాలలో విషాదం రెండో అంతస్తు నుంచి జారిపడి విద్యార్థిని మృతి పాతపట్నం,ఆంధ్రప్రభ
కాజీపేటలో చైన్ స్నాచింగ్ కలకలం..
కాజీపేటలో చైన్ స్నాచింగ్ కలకలం.. కాజీపేట, ఆంధ్ర ప్రభ : జీపేట బాపూజీ
మహిళా శిశు సంక్షేమ శాఖ ద్వారా ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ కు బారికేడ్ల వితరణ
నిజామాబాద్ సిటీ ఏప్రిల్ 01 (జనం సాక్షి ): జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ మహిళా సాధికారత విభాగం ఆధ్వర్యంలో నిజామాబాద్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ …
నిరాశపర్చిన పంత్.. కీలక వికెట్లు కోల్పోయిన లక్నో
ఢిల్లీ క్యాపిటల్స్ తో జరుగుతున్న మ్యాచ్ లో లక్నో సూపర్ గేయింట్స్ మూడు కీలక వికెట్లు కోల్పోయింది. ఐపిఎల్ 2026లో భాగంగా తొలి మ్యాచ్ లో ఢిల్లీపై టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేస్తున్న లక్నోకు శుభారంభం దక్కలేదు. ఎన్నో ఆశలు పెట్టుకున్న కెప్టెన్ రిషబ్ పంత్ కేవలం ఏడు పరుగులు మాత్రమే చేసి రనౌటయ్యాడు. తర్వాత మార్క్రమ్ (11) ఔట్ కాగా.. అనంతరం క్రీజులోకి వచ్చిన ఆయూష్ బదోయ్ డకౌట్ గా వెనుదిరిగాడు. దీంతో 49 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి ఢిల్లీ జట్టు కష్టాల్లో పడింది. ప్రస్తుతం 7 ఓవర్లలో 50/3తో ఢిల్లీ ఆటను కొనసాగిస్తోంది. క్రీజులో మిచెల్ మార్ష్ (21), పూరన్(1)లు ఉన్నారు.
ఇది చారిత్రాత్మక ఘట్టం: పవన్ కల్యాణ్
ఆంధ్రప్రదేశ్ ఏకైక, శాశ్వత రాజధానిగా అమరావతిని నిర్ధారిస్తూ లోక్సభలో ప్రవేశపెట్టిన బిల్లు ఆమోదం పొందడంపై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ హర్షం వ్యక్తం చేశారు. ఇది రాష్ట్ర చరిత్రలోనే ఒక చారిత్రాత్మక, కీలకమైన ఘట్టమని అభివర్ణించారు. ఈ చరిత్రాత్మక సందర్భంలో ఆంధ్రప్రదేశ్లోని ఐదు కోట్ల మంది ప్రజలకు ఆయన హృదయపూర్వక అభినందనలు తెలిపారు. రాష్ట్ర ప్రజల సంకల్పానికి, ఆకాంక్షలకు ఈ బిల్లు ప్రతిబింబమని ఆయన తన ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా అమరావతి రైతుల మహోన్నత త్యాగాన్ని పవన్ కల్యాణ్ ప్రత్యేకంగా స్మరించుకున్నారు. ‘తరతరాలు గుర్తుంచుకునేలా, అపారమైన విశ్వాసంతో 33,000 ఎకరాలకు పైగా భూములను రాజధాని కోసం త్యాగం చేసిన రైతులకు నా ప్రగాఢ గౌరవాన్ని, కృతజ్ఞతలను తెలియజేస్తున్నాను‘ అని పేర్కొన్నారు. అదే సమయంలో, అమరావతికి బలమైన పునాది వేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు దార్శనిక నాయకత్వాన్ని మనస్ఫూర్తిగా కొనియాడారు. ఈ బృహత్ కార్యం వాస్తవరూపం దాల్చడానికి నిరంతరం మద్దతుగా నిలుస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి, కేంద్ర ఎన్డీయే ప్రభుత్వానికి పవన్ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.
ఎయిర్పోర్టులు, చమురు ట్యాంకర్లపై ఇరాన్ దాడులు
గల్ఫ్ యుద్ధంలో ఇరాన్ మరోసారి కువైట్పై దాడులు తీవ్రతరం చేసింది. కువైట్ ఎయిర్పోర్టు, ఖతార్ పోర్టు వద్ద ఓ చమురు ట్యాంకర్పై విరుచుకుపడింది. హర్మూజ్ జలసంధిపై తన పట్టు సడలించడానికి నిరాకరిస్తున్న ఇరాన్ గల్ఫ్ దేశాలపై దాడులను విస్తృతం చేసింది. గల్ఫ్ ప్రాంతానికి అమెరికా నుంచి అదనపు బలగాల తరలింపు దశలో ఇరాన్ ఎదురుదాడులతో బుధవారం కువైట్ తల్లడిల్లింది. క్రూయిజ్ మిసైల్స్తో దాడులు జరిగాయి. తమ దేశ తీర ప్రాంతంలో ఇరాన్ దాడి జరిగిందని ఖతార్ రక్షణ మంత్రిత్వశాఖ తెలిపింది. ఇక్కడ ట్యాంకర్ దెబ్బతింది. సిబ్బందిని సురక్షితంగా తరలించారు. దుబాయ్కు సమీపంలో కువైట్కు చెందిన పూర్తి స్థాయి లోడ్తో ఉన్న ట్యాంకర్పై దాడులు జరిగాయి. యునైటెడ్ అరబ్ ఏమిరేట్స్లో ఫుజైరా వద్ద ఇరాన్ డ్రోన్ శకలాల ధాటికి ఓ వ్యక్తి మృతి చెందాడు. బహరైన్లో రెండు మూడుసార్లు సైరన్ల మోతలు విన్పించాయి. జోర్డాన్లో ఇరాన్కు చెందిన రెండు డ్రోన్లను, బాలిస్టిక్ మిస్సైల్ను అక్కడి సైన్యం అడ్డుకుంది. సౌదీ అరేబియాలో కూడా ఇరాన్ చర్యను నివారించారు. ఇజ్రాయెల్ బుధవారం టెహరాన్లో జరిపిన వైమానిక దాడులలో అక్కడి అమెరికా మాజీ ఎంబసీ కాంపౌండ్ దెబ్బతింది. ప్రస్తుతం ఇక్కడ ఐఆర్జిసి బలగాలు ఉంటున్నాయి. ఇజ్రాయెల్ బలగాలు లెబనాన్పై విరుచుకు పడ్డాయి
ఇసుక అక్రమంగా తరలిస్తే కఠిన చర్యలు..
ఇసుక అక్రమంగా తరలిస్తే కఠిన చర్యలు.. ఇబ్రహీంపట్నం, ఆంధ్రప్రభ: కృష్ణా నది నుంచి
ఇరాక్లో కిడ్నాప్ అయిన అమెరికా లేడీ జర్నలిస్టు షెల్లీ రెనీ కిటెల్సన్ గురించి ఇరాక్ అధికారి ఒకరు వివరాలు తెలిపారు. ఈ ఫ్రీలాన్స్ జర్నలిస్టు ఇంతకు ముందు కూడా ఇరాక్లోకి అక్రమంగా రావడానికి యత్నించారు. అయితే అప్పుడు తిప్పి పంపించారు. తరువాత స్వల్ప కాలిక ప్రవేశ అనుమతి వీసాతో ఏదో విధంగా బాగ్దాద్ చేరుకుందని దేశ ప్రధాని మెహమ్మద్ షియా అల్ సూడానీ సలహాదారు అయిన అధికారి హుస్సేన్ అలావి తెలిపారు. బాగ్దాద్ వీధులలో ఈ జర్నలిస్టును ఎవరో అపహరించుకుని వెళ్లారు.బాగ్దాద్ వీధులలో రెండు కార్ల ద్వారా ఆమెను నాటకీయంగా కిడ్నాప్ చేసినట్లు సిసిటీవీ కెమెరాలతో వెల్లడైంది. ఆమె జాడ తెలియడం లేదు. ప్రస్తుత యుద్ధం, ఇరాక్పై కూడా దాడుల క్రమంలో ఆమె ఇక్కడికి వచ్చారు, ఇక్కడ ఓ హోటల్లో ఉంటూ , బయటకు వెళ్లిన దశలో కిడ్నాప్ అయ్యారు. ఈ ఘటన సంబంధిత వివరాలు కొన్ని తెలిశాయని, ఆమె జాడ గురించి దర్యాప్తు జరుగుతోందని అధికారి తెలిపారు. ఈ జర్నలిస్టును ఇరాన్ మద్దతు గల కతైబ్ హెజ్బోలా మిలిటెంట్ల ముఠాకు చెందిన వారు కిడ్నాప్ చేసి ఉంటారని అమెరికా అధికారులు అనుమానిస్తున్నారు. అయితే దీనిపై ఎటువంటి నిర్థారణ జరుగలేదు.
ఇరాన్ పాలకుడు కాల్పుల విరమణకు ముందుకొచ్చాడు: ట్రంప్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. ఇరాన్ కొత్త పాలకుడు కాల్పులు విరమణ కోరుతూ విజ్ఞప్తి చేశారని తన సోషల్ మీడియా ఖాతా ‘ట్రూత్’లో బుధవారంనాడు పోస్ట్ చేశారు. హర్మూజ్ జలసంధిని తెరిచేంత వరకు ఇరాన్పై భీకర దాడులు కొనసాగుతూనే ఉంటాయని ట్రంప్ స్పష్టం చేశారు. ఎప్పుడైతే హర్మూజ్ను తెరుస్తారో అప్పుడు కాల్పుల విరమణ అంశాన్ని పరిశీలిస్తామని స్పష్టం చేశారు. ఇరాన్ త్వరితగతిన లొంగుబాటుకు ముందుకు రాకపోతే రాతియుగం నాటి పరిస్థితులను చవిచూడాల్సి వస్తుందని హెచ్చరించారు. ఇరాన్ కొత్త పాలకుడు గత పాలకుడితో పోల్చితే కొంత మేరకు తెలివైన వాడని అధ్యక్షుడు పెజెష్కియాన్ను ఉద్దేశించి ట్రంప్ పేర్కొన్నారు. అంతకుముందు ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ యుద్ధం ముగింపునకు తాము సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. యురోపియన్ యూనియన్ అధ్యక్షుడు ఆంటోనియో కోస్తాతో ఫోన్లో మాట్లాడారు. యుద్ధం ముగించాలంటే కొన్ని కీలకమైన అంశాల్లో తమకు హామీలు దక్కాల్సిన అవసరం ఉందన్నారు. భవిష్యత్లో తమపై తిరిగి ఇలాంటి దాడులు జరగబోవని స్పష్టం చేయాలన్నారు. ఈ అంశాన్ని ఆంటోనియో కూడా ధ్రువీకరించారు. మరోవైపు ఇరాన్ విదేశాంగ మంత్రి అరాగ్చీ మాట్లాడుతూ.. తాము అమెరికా ప్రత్యేక రాయబారి విట్కాఫ్తో సంప్రదింపులు జరుపుతున్న మాట వాస్తవమే కానీ అది యుద్ధం ముగింపునకు ఉద్దేశించినవి కావన్నారు. అవి అమెరికాతో అధికార చర్చలు మాత్రం కావన్నారు. మధ్యవర్తుల ద్వారా వస్తున్న సందేశాలకు మాత్రమే స్పందిస్తున్నామన్నారు. తాము కాల్పుల విరమణకు మొగ్గు చూపడం లేదని, యుద్ధ విరమణే కోరుకుంటున్నామన్నారు.
ఇరాక్లో అమెరికా మహిళా జర్నలిస్టును కిడ్నాప్ కలకలం #ShelleyKittleson #Baghdad #Kidnap #Iraq
లిఫ్ట్ మార్గం మార్పు… భక్తులకు మెరుగైన సౌకర్యాలుమహా మండపంలో అంతర్గతంగా లిఫ్ట్ దారి
రైతుల సంక్షేమ ప్రభుత్వ లక్ష్యం,
రైతుల సంక్షేమ ప్రభుత్వ లక్ష్యం, మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ప్రారంభంలో ఎమ్మెల్యే జి.ఎస్.ఆర్,
సింహవాహనంపై శ్రీ గంగా, పార్వతీ(దుర్గా)సమేత మల్లేశ్వరులు…
సింహవాహనంపై శ్రీ గంగా, పార్వతీ(దుర్గా)సమేత మల్లేశ్వరులు… ఇంద్రకీలాద్రి, ఆంధ్రప్రభ : విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై
హోటళ్లలో యదేచ్ఛగా డొమెస్టిక్ సిలిండర్ల వినియోగం
హోటళ్లలో యదేచ్ఛగా డొమెస్టిక్ సిలిండర్ల వినియోగం అరకొర తనిఖీలు , పట్టించుకోని అధికారులు
అమరావతి గెలుపుతో వైసీపీ భూస్థాపితం…
అమరావతి గెలుపుతో వైసీపీ భూస్థాపితం… పార్లమెంట్ మద్దతుతో రాజధానికి మరింత బలంఇది రైతులందరి
మన ఇసుక వాహనం పోస్టల్ లో దరఖాస్తు చేసుకోండి..
మన ఇసుక వాహనం పోస్టల్ లో దరఖాస్తు చేసుకోండి.. ఊట్కూర్ తాసిల్దార్ చింతరవి
11 సీట్ల తీర్పు మరిచిన జగన్…. అమరావతిపై ఇంకా విషం కక్కుతూనే!మాజీ ఎమ్మెల్సీ
దళిత క్రైస్తవులపై సుప్రీంకోర్టు తీర్పును పునఃసమీక్షించాలి
*మతం మారినంత మాత్రాన కుల వివక్ష పోదు*న్యాయ వ్యవస్థ ద్వారా బీజేపీ తన అజెండాను అమలు చేస్తోంది*దళిత క్రైస్తవులకు అట్రాసిటీ చట్టం వర్తించకపోవడం దుర్మార్గంసీపీఐ జాతీయ కంట్రోల్ కమిటీ ఛైర్మన్ డాక్టర్ కె.నారాయణ విశాలాంధ్ర-తిరుపతి : దళిత క్రైస్తవులకు ఎస్సీ హక్కులు, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద రక్షణ వర్తించదని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు రాజ్యాంగ విరుద్ధమని, దీనిని వెంటనే పునఃపరిశీలించాలని సీపీఐ జాతీయ కంట్రోల్ కమిటీ ఛైర్మన్ డాక్టర్ కె. నారాయణ డిమాండ్ చేశారు. […] The post దళిత క్రైస్తవులపై సుప్రీంకోర్టు తీర్పును పునఃసమీక్షించాలి appeared first on Visalaandhra .
బిజెపి ఆఫీస్ వద్ద పేలుడు.. సీఆర్పీఎఫ్ పోలీసుల విస్తృత తనిఖీలు
న్యూఢిల్లీ: చండీగఢ్లోని పంజాబ్ భారతీయ జనతా పార్టీ(బిజెపి) కార్యాలయం దగ్గర పేలుడు సంభవించింది.సెక్టార్ 37లో ఉన్న బిజెపి కార్యాలయం సమీపంలో పార్కింగ్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. ప్రాథమిక నివేదికల ప్రకారం.. స్వల్ప తీవ్రతతో కూడిన పేలుడు జరిగింది. బ్యాటరీ పేలుడు కారణంగా ఈ పేలుడు జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటనతో అప్రమత్తమైన చండీగఢ్ పోలీసులు.. కేంద్ర రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF) బలగాలకు సమాచారం అందించారు. దీంతో సీఆర్పీఎఫ్ బలగాలు సంఘటనాస్థలానికి చేరుకుని భద్రతను కట్టుదిట్టం చేశాయి. కేంద్ర ఫోరెన్సిక్ సైన్స్ ప్రయోగశాల (CFSL) నుండి ఒక బృందం సంఘటనా స్థలానికి చేరుకుని, సాక్ష్యాలను సేకరించి, పరిస్థితిని అంచనా వేస్తోంది. పేలుడుకు గల కారణాన్ని నిర్ధారించడానికి వారు ఆ ప్రాంతాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తున్నారు. ఇప్పటివరకు ఎలాంటి ప్రాణనష్టం లేదా గాయాలు జరగలేదని అధికారులు తెలిపారు. కేంద్ర ఫోరెన్సిక్ బృందాలు, జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) బృందం సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఈ ఘటనపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
సీవీఏపీ యూనిట్ కార్యాలయాన్నిసందర్శన…
సీవీఏపీ యూనిట్ కార్యాలయాన్నిసందర్శన… రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ఉరవకొండ
*కార్పొరేషన్లలో పెరిగిన స్థానాలు*నేతల్లో మొదలైన లెక్కలు*పునర్విభజనతో మారనున్న రాజకీయ ముఖచిత్రం*తిరుపతిలో 66, చిత్తూరులో 60 వార్డులకు పెంపు*మరింత వేడెక్కనున్న మున్సిపల్ ఎన్నికల రాజకీయం విశాలాంధ్ర-చిత్తూరు : మున్సిపల్ రాజకీయాల్లో ఒక్కసారిగా వేడి పెరిగింది. రాష్ట్రంలోని 13 మున్సిపల్ కార్పొరేషన్లలో వార్డుల సంఖ్యను సవరిస్తూ మున్సిపల్ పరిపాలన శాఖ కమిషనర్ డాక్టర్ పి. సంపత్ కుమార్ జారీ చేసిన ఉత్తర్వులు రాజకీయ వర్గాల్లో పెను సంచలనంగా మారాయి. మున్సిపల్ కార్పొరేషన్ల చట్టం-1955, ఏపీ మున్సిపల్ కార్పొరేషన్ల రూల్స్-2005 ప్రకారం […] The post మున్సిపల్ ‘వార్డు’ వార్ appeared first on Visalaandhra .
ఆయిల్పామ్ రైతుకు ‘ధర’హాసం.. రికార్డు స్థాయికి గెలల ధర
ఆయిల్పామ్ రైతుకు ‘ధర’హాసం.. రికార్డు స్థాయికి గెలల ధర దమ్మపేట, ఆంధ్రప్రభ :
ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ…
ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ… ఇంటింటికీ వెళ్లి లబ్ధిదారులకు నగదు అందజేతసమస్యలు తెలుసుకున్న
మున్సిపల్ కార్పొరేషన్లలో వార్డుల సంఖ్య పెంపు
*జీవీఎంసీలో అత్యధికంగా 120కి చేరిన వార్డులు*తిరుపతి 66, చిత్తూరు 60 వార్డులుగా ఖరారు*ఉత్తర్వులు జారీ చేసిన మున్సిపల్ పరిపాలన శాఖ విశాలాంధ్ర-చిత్తూరు : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పలు మున్సిపల్ కార్పొరేషన్లలో వార్డుల సంఖ్యను పెంచుతూ మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో, పలు కార్పొరేషన్లలో వార్డుల సంఖ్యను సవరిస్తూ మున్సిపల్ పరిపాలన శాఖ కమిషనర్, డైరెక్టర్ డాక్టర్ పి. సంపత్ కుమార్ బుధవారం అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వం […] The post మున్సిపల్ కార్పొరేషన్లలో వార్డుల సంఖ్య పెంపు appeared first on Visalaandhra .
సలేశ్వరం జాతర డ్యూటీ … హోంగార్డు ఆత్మహత్య
సలేశ్వరం జాతర డ్యూటీ … హోంగార్డు ఆత్మహత్య అచ్చంపేట, ఆంధ్రప్రభ : సలేశ్వరం
*అడ్డుగోలుగా లీజు అగ్రిమెంట్లు*ప్రభుత్వానికి పన్ను ఎగవేత*రూ.కోట్లలోఆదాయానికి గండి*మొద్దు నిద్రలో అధికారులు విశాలాంధ్ర-చిత్తూరు : చట్టం వారికి చుట్టం. వారు చెప్పిందే శాసనం. అధికారం వారికి అండగా ఉంది. అందుకే వారిని అడిగే వారే లేరు. నిబంధనలు తుంగలో తొక్కేస్తున్నారు. అడ్డుగోలుగా లీజు అగ్రిమెంట్లు రాసిస్తున్నారు. కంకర, దుమ్ము అక్రమంగా తమిళనాడుకు తరలిస్తున్నారు. పన్ను ఎగవేస్తూ రూ.కోట్లలో ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు. ప్రశ్నించే అధికారుల నోళ్లకు తాళం వేస్తున్నారు. ఒత్తిళ్లు తట్టుకోలేక కొంతమంది అధికారులు రాజీ పడిపోతున్నారు. […] The post ‘మైనింగ్’ మాఫియా appeared first on Visalaandhra .
అమరావతికి వైసీపీ వ్యతిరేఖం అని వైఎస్ జగన్ ప్రజల ముందు చెప్పాలి
అమరావతికి వైసీపీ వ్యతిరేఖం అని వైఎస్ జగన్ ప్రజల ముందు చెప్పాలి డిప్యూటీ
లొంగకపోతే ఇరాన్కు రాతి యుగం గతి పడుతుంది: ట్రంప్
వాషింగ్టన్: అమెరికా-ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య యుద్ధం ప్రారంభమై చాలా కాలమే అయినా.. పరిస్థితులు ప్రశాంతంగా మారడం లేదు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ యుద్ధంపై రోజుకో విధంగా మాట్లాడుతున్నారు. కొద్ది రోజుల క్రితం ఇరాన్పై ఐదు రోజుల పాటు కాల్పుల విరమణ చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ఇరాన్తో చర్చలు జరుగుతున్నాయని.. ఆయన పేర్కొన్నారు. అయితే ఇరాన్ మాత్రం అమెరికాకు ధీటుగా జవాబిస్తూ వస్తోంది. తాజాగా ట్రంప్ మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ కొత్త పాలకుడు కాల్పుల విరమణ కోరారని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ట్రూత్లో పోస్ట్ చేశారు. పాత పాలకుడితో పోలిస్తే ఇరాన్ కొత్త పాలకుడు మోజ్తబా ఖమేనీ కొంతవరకు నయం అని ఆయన అన్నారు. హర్మూజ్ జల సంధి తెరిస్తే.. కాల్పుల విరమణను పరిశీలిస్తామని పేర్కొన్నారు. అప్పటివరకూ ఇరాన్పై దాడులు జరుగుతూనే ఉంటాయని స్పష్టం చేశారు. తొందరగా లొంగకపోతే ఇరాన్కు రాతి యుగం గతి పడుతుందని హెచ్చరించారు.
గాలివాన బీభత్సం నేలకొరిగిన పంట
గాలివాన బీభత్సం నేలకొరిగిన పంట దండేపల్లి, ఆంధ్రప్రభ : గాలివాన బీభత్సవంతో నేలకొరిగిన
అనాథ పిల్లల ఖాతాల్లో రూ.1.35 కోట్లు జమ
అనాథ పిల్లల ఖాతాల్లో రూ.1.35 కోట్లు జమ 484 మంది చిన్నారులకు 7
IPL 2026.. లక్నోపై బౌలింగ్ ఎంచుకున్న ఢిల్లీ..
లక్నో: లక్నోలోని భారత్ రత్న శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి ఏకానా క్రికెట్ స్టేడియం వేదికగా తమ తొలి ఐపీఎల్ 2026 మ్యాచ్లో లక్నో సూపర్ జెయింట్స్ ,ఢిల్లీ క్యాపిటల్స్కు జట్లు తలపడేందుకు సిద్ధమయ్యాయి. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ఢిల్లీ కెప్టెన్ అక్షర్ పటేల్ బౌలింగ్ ఎంచుకుని, ముందుగా లక్నోను బ్యాటింగ్ కు ఆహ్వానించాడు. ఇరుజట్లు విజయంతో ఘనంగా ఈ మెగా టోర్నీని ఆరంభించాలని పట్టుదలగా ఉన్నాయి. ఎకానా స్టేడియం పిచ్ రిపోర్ట్.. లక్నోలోని ఎకానా స్టేడియం పిచ్ సాధారణంగా నెమ్మదిగా ఉంటుంది. అయితే, ఈసారి పిచ్ బ్యాటర్లకు అనుకూలించే అవకాశం ఉంది. దీంతో భారీ స్కోరు నమోదయ్యే అవకాశం ఉన్నప్పటికీ.. స్పిన్నర్లు కూడా అనుకూలంగా ఉండనుంది. మొదట బౌలింగ్ చేసి తర్వాత లక్ష్యాన్ని చేధించేందుకు సులభంగా ఉండే చాన్స్ ఉంది. జట్ల వివరాలు ఢిల్లీ క్యాపిటల్స్ (ప్లేయింగ్ XI): KL రాహుల్(w), పాతుమ్ నిస్సాంక, నితీష్ రాణా, అక్షర్ పటేల్(c), ట్రిస్టన్ స్టబ్స్, డేవిడ్ మిల్లర్, విప్రజ్ నిగమ్, లుంగి ఎన్గిడి, కులదీప్ యాదవ్, T నటరాజన్, ముఖేష్ కుమార్. లక్నో సూపర్ జెయింట్స్ (ప్లేయింగ్ XI): ఐడెన్ మార్క్రామ్, మిచెల్ మార్ష్, నికోలస్ పూరన్, రిషబ్ పంత్(w/c), ఆయుష్ బడోని, అబ్దుల్ సమద్, ముకుల్ చౌదరి, మొహ్సిన్ ఖాన్, మహ్మద్ షమీ, అన్రిచ్ నార్జే, ప్రిన్స్ యాదవ్.
మీ పిల్లలకు ఇలానే భోజనం పెడతారా ?
మీ పిల్లలకు ఇలానే భోజనం పెడతారా ? దమ్మపేట, ఆంధ్రప్రభ : దమ్మపేట
పరిశ్రమలే జిల్లా అభివృద్ధికి బలమైన పునాది…
పరిశ్రమలే జిల్లా అభివృద్ధికి బలమైన పునాది… ఎమ్మెస్ ఎం ఈలకు ప్రోత్సాహం…పెంచితేనే తలసరి
రెండు నెలలకు సరిపడా గ్యాస్, చమురు నిల్వలు ఉన్నాయి: కేంద్రం
న్యూఢిల్లీ: పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధం కారణంగా దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతాయన్న ఆందోళనలు నెలకొన్నాయి. ఈ క్రమంలో కేంద్రం స్పష్టత ఇచ్చింది. ఇంధన ధరలు పెంచే ప్రసక్తే లేదని స్ఫస్టం చేసింది. దేశంలో చమురు నిల్వలు సరిపడా ఉన్నాయని పెట్రోలియం శాఖ సంయుక్త కార్యదర్శి సుజాత శర్మ వెల్లడించారు. ‘‘దేశంలో చమురు, గ్యాస్ నిల్వలు రెండు నెలలకు సరిపడా ఉన్నాయి. రాబోయే రోజుల్లో కొరత ఏర్పడుతుందనే ఆందోళనతో అధికంగా కొనాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం ఎల్పిజి నిల్వలు కూడా సరిపడా ఉన్నాయి. ఒకవేళ సరఫరాలో అంతరాయాలు ఏర్పడితే తీసుకోవాల్సిన చర్యలపై కేంద్రం ఆలోచిస్తోంది. రిఫైనరీలు గరిష్ట సామర్థ్యంతో పని చేస్తున్నాయి. రెండు నెలల క్రితం బ్యారెల్కు 70 డాలర్ల దగ్గర ట్రేడ్ అయిన బ్రెంట్ క్రూడ్, ఈ రోజు 100 డాలర్ల మార్కును దాటింది. 2022 ఏప్రిల్ నుంచి 2024 మార్చి వరకు డీజిల్, పెట్రోల్ ధరలను పెంచలేదు. వినియోగదారులపై భారం తగ్గించేందుకు ఎక్సైజ్ డ్యూటీ తగ్గించాం’’ అని పేర్కొన్నారు.
పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై కేంద్ర ప్రభుత్వం క్లారిటీ
పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై కేంద్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది
The fans of Icon Star Allu Arjun are eagerly waiting for the title and the poster of AA22 and it will be out on the actor’s birthday on April 8th. Atlee is the director and Sun Pictures are the producers of this big-budget attempt. The major part of the shoot is happening in Mumbai in […] The post Major Changes for AA22 Shoot appeared first on Telugu360 .
Kavitha : కవితతో టచ్ లో ఉన్న నేతలు వారేనా? సీక్రెట్ ఆపరేషన్ సక్సెస్ అయినట్లేనా?
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ఈ నెలలో తన పార్టీని ప్రకటించనున్నారు.
Downward Trend for Dhurandhar: The Revenge
The super success of the first part has brought huge openings for Dhurandhar: The Revenge. The film opened on a super strong note and the film surpassed several biggies with the first week numbers. The film also had a stupendous second weekend all over. The numbers across the overseas are mind blowing. Dhurandhar: The Revenge […] The post Downward Trend for Dhurandhar: The Revenge appeared first on Telugu360 .
Bride Song From GPS: Faria’s Fun Bridal Vibe
The team of Gaayapadda Simham has dropped its latest musical treat- the lively and picture-perfect Bride Song, bringing fresh buzz to the film ahead of its release. Directed by debutant Kasyap Sreenivas, the movie stars Tharun Bhascker, Faria Abdullah, and Maanasa Choudhary in lead roles. The new single is crafted as a pure celebration of […] The post Bride Song From GPS: Faria’s Fun Bridal Vibe appeared first on Telugu360 .
Mythri Locks Pradeep Ranganathan Again
Tamil actor Pradeep Ranganathan has delivered back-to-back hits and he made films that will appeal to youngsters. In a surprise, all his films made well in Telugu also and Pradeep Ranganathan cemented his place in Telugu. The actor is done with LIK directed by Vignesh Shivan and the film releases soon. Pradeep Ranganathan will soon […] The post Mythri Locks Pradeep Ranganathan Again appeared first on Telugu360 .
HYD | కస్టమర్ షాక్ హోటల్ యాజమాన్యంపై ఆగ్రహం వ్యక్తం HYD |ఆంధ్రప్రభ,
దానాల్లో కెల్లా అన్నదానం గొప్పది..
దానాల్లో కెల్లా అన్నదానం గొప్పది.. ఆశ్రమానికి నిత్యావసర వస్తువుల వితరణ హసన్ పర్తి,
కాసిపేట యుపిఎస్ లో మాక్ గ్రామసభ..
కాసిపేట యుపిఎస్ లో మాక్ గ్రామసభ.. దండేపల్లి, ఆంధ్రప్రభ : దండేపల్లి మండలం
గుండెపోటుతో బాలుడు మృతి… కోసిగి, ఆంధ్రప్రభ : బ్రతుకు నిమిత్తం బెంగళూరుకు వలస
కుళ్లిన మాంసం స్వాధీనం.. నిందితుడి అరెస్ట్
హైదరాబాద్: మంగళ్హాట్ పరిధిలో భారీగా కుళ్లిన మాంసాన్ని అధికారులు పట్టుకున్నారు. ఎ టూ జడ్ అే సోదాం అనే గోదాంలో హెచ్ ఫాస్ట్ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో ఉన్న 10 టన్నుల మేకల, గొర్రెల మాంసాలను స్వాధీనం చేసుకున్నారు. గోదాంపై వెటర్నరీ అధికారులు, గోల్కొండ టాస్క్ఫోర్స్ పోలీసులు దాడులు చేశారు. కుళ్లిన మాంసాన్ని నిల్వ చేసిన అఫ్రోజ్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హరియాణా, యుపి, మహారాష్ట్ర నుంచి మాంసం తెప్పించి అఫ్రోజ్ ఇక్కడ స్టోర్ చేస్తున్నట్లు గుర్తించారు. రోజుల తరబడి స్టోర్ చేసి శుభకార్యాలకు ఆర్డర్లపై సరఫరా చేస్తున్నట్లు తెలిసింది.

25 C