ସୋସିଆଲ ମିଡିଆରେ ଏକ ଭିଡିଓ ଏବେ ଭାଇରାଲ ହେବାରେ ଲାଗିଛି । ଭାଇରାଲ ଭିଡିଓରେ କଳା ପୋଷାକ ପିନ୍ଧିଥିବା ଲୋକମାନେ ସ୍ଲୋଗାନ ଦେଉଥିବାରଦେଖା ଯାଇଛି । ଉକ୍ତ ଭିଡିଓକୁ ସେୟାର କରି ୟୁଜର୍ସ ଦାବି କରିଛନ୍ତି, ଭାରତର ଦିଲ୍ଲୀରେ, ଇସ୍ରାଏଲୀ ଦୂତାବାସ ବାହାରେ ପ୍ରତିବାଦକାରୀ । ଇସ୍ରାଏଲୀ ଦୂତାବାସ ଉପରେ ପେଟ୍ରୋଲ ବୋମା ଫିଙ୍ଗାଯାଉଥିବା ସୁଚନା । ଯାହାର ଏକ ଆର୍କାଇଭ ଲିଙ୍କ୍ ଏଠାରେ ଉପଲବ୍ଧ ରହିଛି । ସତ୍ୟାସତ୍ୟ: ଦାବିରେ ନାହିଁ କୌଣସି ସତ୍ୟତା । ଉକ୍ତ ଭିଡିଓଟି ଦିଲ୍ଲୀର ଅଟେ ଯେଉଁଥିରେ ଇରାନ ସୁପ୍ରିମ ଲିଡରଙ୍କ ମୃତ୍ୟୁ ପରେ ଶାନ୍ତିପୂର୍ଣ୍ଣ ଭାବେ ବିରୋଧ ପ୍ରଦର୍ଶନ ହୋଇଥିଲା । ଉକ୍ତ ଦାବି ନେଇ ଅନୁସନ୍ଧାନ କରିଥିଲୁ, ହେଲେ ଏ ନେଇ କୌଣସି ଗଣମାଧ୍ୟମରେ କୌଣସି ଖବର ପ୍ରସାରିତ ହୋଇଥିବାର ପାଇନଥିଲୁ । ଯଦି ଏତେବଡ଼ ପ୍ରଦର୍ଶନ ହୋଇଥାନ୍ତା, ନିଶ୍ଚିତଭାବେ କୌଣସି ନା କୌଣସି ପ୍ରମୂଖ ଗଣମାଧ୍ୟମ ଏହାକୁ ପ୍ରସାରିତ କିମ୍ବା ପ୍ରକାଶିତ କରିଥାନ୍ତେ । ଉକ୍ତ ଭିଡିଓର କିଛି ଅଂଶକୁ ଋଭ ଇମେଜରେ ସର୍ଚ୍ଚ କରିଥିଲୁ । ଅନୁସନ୍ଧାନରୁ ଏକ୍ସରେ ପୋଷ୍ଟ ହୋଇଥିବାର ଏକ ଭିଡିଓ ହସ୍ତଗତ ହୋଇଥିଲା । ୧ ମାର୍ଚ୍ଚ ୨୦୨୬ରେ ଉକ୍ତ ଭିଡିଓକୁ ଏନଡିଟିଭି ନିଜ ସୋସିଆଲ ମିଡିଆରେ ଅପଲୋଡ଼ କରି ଉଲ୍ଲେଖ କରିଛି, ଆମେରିକା-ଇସ୍ରାଏଲ ଆକ୍ରମଣରେ ଇରାନର ସର୍ବୋଚ୍ଚ ନେତା ଆୟାତୋଲ୍ଲା ଅଲି ଖାମେନେଇଙ୍କ ହତ୍ୟା ବିରୋଧରେ ପ୍ରତିବାଦ ଜଣାଇବା ପାଇଁ ଦିଲ୍ଲୀର ଉଲାମା ଏବଂ ଅଖିଳ ଭାରତୀୟ ଶିୟା ପରିଷଦଙ୍କ ନେତୃତ୍ୱରେ ଶିୟା ମୁସଲିମ ସମ୍ପ୍ରଦାୟର ସଦସ୍ୟମାନେ ଦିଲ୍ଲୀର ଜନ୍ତରମନ୍ତରରେ ଏକତ୍ରିତ ହୋଇଥିଲେ । #Watch | Members of the Shia Muslim community, led by Ulama of Delhi and the All India Shia Council, gathered at Jantar Mantar in Delhi for protest against the killing of Iran's Supreme Leader, Ayatollah Syed Ali Khamenei in US-Israeli strikes #Iran #AyatollahKhamenei pic.twitter.com/Zam7hUm43o — NDTV (@ndtv) March 1, 2026 ଉକ୍ତ ଘଟଣା ନେଇ ପ୍ରମୁଖ ଖବର କାଗଜ ସମାଜ ଏକ ବିଶୃତ ଖବର ପ୍ରକାଶିତ କରିଥିଵାର ଦେଖିବାକୁ ମିଳିଛି । ଖବର ପ୍ରକାଶିତ କରି ସମାଜ ଉଲ୍ଲେଖ କରିଛି, ଇରାନର ସର୍ବୋଚ୍ଚ ଶାସନ ନେତା ଆୟାତୋଲ୍ଲା ଅଲି ଖାମେନେଇଙ୍କ ମୃତ୍ୟୁ ପରେ ଭାରତର ବିଭିନ୍ନ ସ୍ଥାନରେ ପ୍ରତିବାଦ ପ୍ରଦର୍ଶନ ଦେଖା ଦେଇଛି। ଖାମେନେଇଙ୍କ ପରଲୋକରେ ଶୋକ ପ୍ରକାଶ କରିବା ସହ ଆମେରିକା ଏବଂ ଇସ୍ରାଏଲ ବିରୋଧୀ ସ୍ଲୋଗାନ ଦେଇଛନ୍ତି ପ୍ରତିବାଦକାରୀ। ଉତ୍ତେଜନା ନିୟନ୍ତ୍ରଣ ପାଇଁ ଘଟଣାସ୍ଥଳରେ ସୁରକ୍ଷାକର୍ମୀଙ୍କୁ ନିୟୋଜିତ କରାଯାଇଛି।ଆମେରିକା ଏବଂ ଇସ୍ରାଏଲ ଆକ୍ରମଣରେ ଇରାନର ସର୍ବୋଚ୍ଚ ଶାସନ ନେତା ଆୟତୁଲ୍ଲା ଖାମେନିଙ୍କ ହତ୍ୟା ପରେ ଭାରତର ଜମ୍ମୁ ଏବଂ କାଶ୍ମୀର, ଲେହ, ଲଦାଖ, ଦିଲ୍ଲୀ, ମୁମ୍ବଇ ସମେତ ଉତ୍ତର ପ୍ରଦେଶରେ ବ୍ୟାପକ ପ୍ରତିବାଦ ଦେଖାଦେଇଛି। ଜାମ୍ମୁ ଏବଂ କାଶ୍ମୀର ଧର୍ମଗୁରୁ ମୀରୱାଇଜ୍ ଉମର ଫାରୁକ୍ ଏବଂ ପୂର୍ବତନ ମୁଖ୍ୟମନ୍ତ୍ରୀ ମେହବୁବା ମୁଫତି ତାଙ୍କ ମୃତ୍ୟୁ ଘଟଣାକୁ କଡ଼ା ନିନ୍ଦା କରିବା ସହ ବନ୍ଦ ଡାକରା ଦେଇଥିଲେ। ଲକ୍ଷ୍ନୋରେ ପ୍ରତିବାଦ ସମୟରେ ସିଆ ମୁସଲିମ ମହିଳାମାନେ କାନ୍ଦିଥିଲେ। ଏହାସହ ସେମାନେ ଇସଲାମିକ ଗଣରାଜ୍ୟ ସପକ୍ଷରେ ସ୍ଲୋଗାନ ଦେଉଥିଲେ। ବୋମା ଫିଙ୍ଗା ଦାବିକୁ ନେଇ ଅନୁସନ୍ଧାନ କରିବାରୁ ୨୭ ଡିସେମ୍ବର ୨୦୨୩ରେ ସମ୍ବାଦ ଏକ ଖବର ପ୍ରକାଶିତ କରିଥିଵାର ଦେଖିବାକୁ ପାଇଥିଲୁ । ପ୍ରକାଶିତ ଖବର ଅନୁଯାୟୀ, କଡ଼ା ସୁରକ୍ଷା ବଳୟରେ ଥିବା ଲୁଟିୟେଞ୍ଜ୍ ଜୋନ୍ ଅଞ୍ଚଳସ୍ଥିତ ଇସ୍ରାଏଲୀ ଦୂତାବାସ ନିକଟରେ ସ୍ବଳ୍ପ ତୀବ୍ରତାସମ୍ପନ୍ନ ବିସ୍ଫୋରଣ ଘଟିଥିବା କଥା ସରକାରୀ ଅଧିକାରୀମାନେ କହିଛନ୍ତି। ବିସ୍ଫୋରଣ ସୂଚନା ପାଇବାକ୍ଷଣି ସନ୍ଧାନୀ କୁକୁର ସ୍କ୍ବାଡ୍, କ୍ରାଇମ୍ ଟିମ୍ ଓ ବୋମା ନିଷ୍କ୍ରିୟକାରୀ ଟିମ୍ଙ୍କୁ ଧରି ପୁଲିସ ଘଟଣାସ୍ଥଳରେ ପହଞ୍ଚିଥିଲା। ଅବିଳମ୍ବେ ଫୋରେନ୍ସିକ୍ ଲାବ୍ରଟରି ବିଶେଷଜ୍ଞମାନେ ବି ସେଠାରେ ହାଜର ହୋଇଥିଲେ।ସମ୍ପୃକ୍ତ ଅଞ୍ଚଳ ତଲାସ କରିବା ବେଳେ ପୁଲିସ ଇସ୍ରାଲୀୟ ରାଷ୍ଟ୍ରଦୂତଙ୍କ ପ୍ରତି ଲେଖାଯାଇଥିବା ଖଣ୍ଡେ ଚିଠି ଦୂତାବାସଠାରୁ କିଛି ମିଟର ଦୂରରେ ଏକ ଖୋଲା ପଡ଼ିଆରୁ ପାଇଛନ୍ତି। ସେ ଚିଠିରେ ଗୋଟାଏ ପତାକା ବି ଗୁଡ଼ା ହୋଇଥିଲା। ସେ ଚିଠି ଓ ପତାକା ସମେତ ଦୀର୍ଘ ୩ ଘଣ୍ଟା କାଳ ସେ ଅଞ୍ଚଳ ତଲାସ କରିବା ବେଳେ ମିଳିଥିବା ଅନ୍ୟାନ୍ୟ ସାମଗ୍ରୀଗୁଡ଼ିକୁ ମଧ୍ୟ ପୁଲିସ ଫୋରେନ୍ସିକ୍ ପରୀକ୍ଷା ନିମନ୍ତେ ପଠାଇଛି। କିନ୍ତୁ, ଘଟଣାସ୍ଥଳରୁ ସେଭଳି କୌଣସି ମାରାତ୍ମକ ପଦାର୍ଥ ମିଳି ନ ଥିବା କଥା ପୁଲିସ କହିଥିବାର ଉକ୍ତ ଖବରରେ ଉଲ୍ଲେଖ ରହିଛି । ଏହା ମଧ୍ୟ ପ୍ରମାଣିତ ହେଲା ଯେ, ବୋମାମାଡ଼ର ଖବରଟି ୨୦୨୩ର ଅଟେ । ନିକଟ ଦିନରେ ଇସ୍ରାଏଲ ଦୂତାବାସ ନିକଟରେ କୌଣସି ବୋମାମାଡ଼ ହୋଇ ନାହିଁ । ଏଥିରୁ ଜଣାଯାଏ ଯେ, ଦାବିଟି ଫେକ୍ ଅଟେ । ଉକ୍ତ ଭିଡିଓଟି ଆମେରିକା-ଇସ୍ରାଏଲ ଆକ୍ରମଣରେ ଇରାନର ସର୍ବୋଚ୍ଚ ନେତା ଆୟାତୋଲ୍ଲା ଅଲି ଖାମେନେଇଙ୍କ ହତ୍ୟା ବିରୋଧରେ ପ୍ରତିବାଦ ଜଣାଇବା ପାଇଁ ଦିଲ୍ଲୀର ଉଲାମା ଏବଂ ଅଖିଳ ଭାରତୀୟ ଶିୟା ପରିଷଦଙ୍କ ନେତୃତ୍ୱରେ ଶିୟା ମୁସଲିମ ସମ୍ପ୍ରଦାୟର ସଦସ୍ୟମାନେ ଦିଲ୍ଲୀର ଜନ୍ତରମନ୍ତରରେ ଏକତ୍ରିତ ହୋଇଥିବା ସମୟର ଅଟେ ।
సోమవారం రాశి ఫలాలు (23-03-2026)
మేషం వృత్తి ఉద్యోగాలలో ఒక సంఘటన ఆశ్చర్యం కలిగిస్తుంది. సంతానానికి విద్యా, ఉద్యోగావకాశాలు లభిస్తాయి. నూతన మిత్రుల పరిచయాలు పెరుగుతాయి. సోదరుల నుండి శుభవార్తలు అందుకుంటారు. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. వ్యాపారాలు, సాఫీగా సాగుతాయి. వృషభం ఆర్థిక ఇబ్బందులు కొంత ఇబ్బంది కలిగిస్తాయి. నూతన రుణయత్నాలు చేయవలసి వస్తుంది. దూర ప్రయాణాలలో అవాంతరాలు కలుగుతాయి. దైవ కార్యక్రమాలపై దృష్టి సారిస్తారు. గృహ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు. ఉద్యోగమున అదనపు పనిభారం ఉంటుంది. మిధునం ముఖ్యమైన వ్యవహారాలలో వ్యయప్రయాసలు తప్పవు. మిత్రులతో కలహా సూచనలు ఉన్నవి. వృత్తి ఉద్యోగాలలో పని ఒత్తిడి పెరిగి సమయానికి నిద్రాహారాలు ఉండవు ఇంటా బయట పరిస్థితులు అనుకూలించవు. దూర ప్రయాణాలు వాయిదా వేయుటం మంచిది. వ్యాపారాలు నిరాశ పరుస్తాయి. కర్కాటకం ఆప్తుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుకుంటారు. దీర్ఘకాలిక వివాదాలు పరిష్కారమవుతాయి. చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. చాలా కాలంగా పడుతున్న శ్రమ ఫలిస్తుంది. నూతన వ్యక్తుల పరిచయాలు కలుగుతాయి. వ్యాపార, ఉద్యోగాలు కొంత సామాన్యంగా సాగుతాయి. సింహం బంధుమిత్రులతో మాటపట్టింపులు ఉంటాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. చేపట్టిన పనులలో జాప్యం కలుగుతుంది. ఉద్యోగమున సహోద్యోగులతో ఊహించని వివాదాలు కలుగుతాయి. నిరుద్యోగులు శ్రమ ఫలించదు. కన్య ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. దీర్ఘకాలిక రుణదాతల ఒత్తిడులు తొలగుతాయి. ఉద్యోగాలు సజావుగా సాగుతాయి. నూతన వ్యాపారాలు ప్రారంభించి లాభాలు అందుకుంటారు. తుల అనుకోని ప్రయాణాలు చేయవలసి వస్తుంది. ఆలయ దర్శనాలు చేసుకుంటారు. కుటుంబసభ్యులతో స్వల్ప విభేదాలు కలుగుతాయి. పాత రుణాలు తీర్చడానికి నూతన రుణయత్నాలు సాగిస్తారు. నేత్ర సంబంధిత అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. వ్యాపార, ఉద్యోగములు నిరుత్సాహ పరుస్తాయి. వృశ్చికం కుటుంబ వాతావరణం ఉత్సాహంగా ఉంటుంది. మిత్రులతో ఆలయ దర్శనాలు చేసుకుంటారు. వ్యాపారాల విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. చేపట్టిన వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. ఆప్తుల నుంచి కీలక సమాచారం సేకరిస్తారు. ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది. ధనస్సు ఆర్థికంగా పురోగతి కలుగుతుంది. గృహమున కీలక నిర్ణయాలు అమలు చేస్తారు. నిరుద్యోగ యత్నాలు ఫలిస్తాయి. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. సన్నిహితుల నుండి ధన సాయం అందుతుంది. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో స్థానచలన సూచనలు ఉన్నవి. మకరం కుటుంబ సభ్యులతో ఆలయాలు సందర్శిస్తారు. సోదరులతో స్థిరాస్తి వివాదాలు శిరోబాధను కలిగిస్తాయి. వ్యాపారాలు కొంత మందగిస్తాయి. చేపట్టిన పనుల్లో ప్రతిష్ఠంభనలు కలుగుతాయి. ఆకస్మిక ప్రయాణాలు చెయ్యవలసి వస్తుంది. ఉద్యోగాలలో సమస్యలు పరిష్కారానికి అధికారులు సహాయ సహకారాలు అందుతాయి. కుంభం చేపట్టిన పనులు ముందుకు సాగవు. స్వల్ప అనారోగ్య సమస్యలు చికాకు పరుస్తాయి. ముఖ్యమైన పనులలో శ్రమపడ్డా ఫలితం కనిపించదు. భూ సంబంధిత క్రయవిక్రయాలలో ఒప్పందాలలో వాయిదా పడతాయి. వ్యాపారాలు నిదానంగా సాగుతాయి. ఉద్యోగాలలో ఇతరులతో తొందర పడి మాట్లాడటం మంచిది కాదు. మీనం: గృహ నిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. గృహమున ఆత్మీయులతో ఆనందంగా గడుపుతారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వ్యాపారాలు మరింత పుంజుకుంటాయి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి.
ଫ୍ୟାକ୍ଟ ଚେକ୍: ନୀତିଶ ତାଙ୍କ ପୁଅକୁ ଧରି କାନ୍ଦୁଥିବା ଫଟୋଟି ଏଆଇ ଦ୍ୱାରା ନିର୍ମିତ ଅଟେ
ସାରା ଦେଶର ନଜର ଥିବା ବିହାର ରାଜ୍ୟସଭା ନିର୍ବାଚନରେ ବିଜେପି ଓ ଏନ୍ଡିଏ ବାଜିମାତ୍ କରିଛନ୍ତି। ଏନ୍ଡିଏ ସମସ୍ତ ଆସନରେ ବିଜୟୀ ହୋଇଛି। ସେମାନଙ୍କ ମଧ୍ୟରେ ମୁଖ୍ୟମନ୍ତ୍ରୀ ନୀତୀଶ କୁମାର ଓ ବିଜେପି ଜାତୀୟ ସଭାପତି ନିତିନ ନବୀନ ଅଛନ୍ତି । ତେବେ କିଛିଦିନ ପୂର୍ବରୁ ନିତିଶଙ୍କ ପୁଅଙ୍କ ଏକ ଭିଡିଓ ଖୁବ ଭାଇରାଲ ହୋଇଥିଲା ଯେଉଁଥିରେ ସିଏ କହିଥିଲେ, ଯେ ଅମିତ ଅଙ୍କଲ କହିଥିଲେ ଯେ, ୧୫ ବର୍ଷ ପର୍ଯ୍ୟନ୍ତ ୟେ ଆମ ନେତା ୟେ ଆମ ମୁଖ୍ୟମନ୍ତ୍ରୀ । ଅନ୍ୟପଟେ ରାଜ୍ୟସଭା ଯିବାକୁ ନିଜେ ଇଚ୍ଛାପ୍ରକାଶ କରିଛନ୍ତି ବୋଲି ସୋସିଆଲ ମିଡିଆରେ ଲେଖିଥିଲେ ନୀତିଶ । ଦୁଇ ଦଶନ୍ଧିରୁ ଅଧିକ ସମୟ ଧରି ଆପଣମାନେ ମୋ ପ୍ରତି ନିରନ୍ତର ଭାବରେ ଆପଣଙ୍କର ବିଶ୍ୱାସ ଏବଂ ସମର୍ଥନ ବଜାୟ ରଖିଛନ୍ତି । ସେହି ଶକ୍ତି ମାଧ୍ୟମରେ ମୁଁ ସମ୍ପୂର୍ଣ୍ଣ ନିଷ୍ଠାର ସହିତ ବିହାର ଏବଂ ଆପଣମାନଙ୍କ ସମସ୍ତଙ୍କର ସେବା କରିଛି। ଆପଣଙ୍କ ବିଶ୍ୱାସ ଏବଂ ସମର୍ଥନ ଯୋଗୁଁ ହିଁ ବିହାର ଆଜି ବିକାଶ ଏବଂ ସମ୍ମାନର ଏକ ନୂତନ ଦିଗକୁ ଗ୍ରହଣ କରୁଛି। ଏଥିପାଇଁ ମୁଁ ପୂର୍ବରୁ ଅନେକ ଥର ଆପଣଙ୍କ ପ୍ରତି ମୋର କୃତଜ୍ଞତା ପ୍ରକାଶ କରିଛି । ବୋଲି ନିଜ ପୋଷ୍ଟରେ ଉଲ୍ଲେଖ କରିଥିଲେ ନୀତିଶ । ଇତିମଧ୍ୟରେ ଏକ ଫଟୋ ସୋସିଆଲ ମିଡିଆରେ ଭାଇରାଲ ହେବାରେ ଲାଗିଛି । ଉକ୍ତ ଫଟୋରେ ବିହାରର ପୂର୍ବତନ ମୁଖ୍ୟମନ୍ତ୍ରୀ ନୀତିଶ କୁମାର ଜଣେ ଯୁବକକୁ ଧରି କାନ୍ଦୁଥିବାର ଦେଖିବାକୁ ମିଳିଛି । ଉକ୍ତ ଯୁବକ ଜଣଙ୍କ ତାଙ୍କ ପୁଅ ବୋଲି ଜାଣିବାକୁ ମିଳିଥିବା ବେଳେ, ମୁଖ୍ୟମନ୍ତ୍ରୀ ପଦରୁ ଇସ୍ତଫା ଦେବାପରେ ବାପପୁଅ କାନ୍ଦୁଥିବାର ଦାବି ହୋଇଛି । ରାଜ୍ୟସଭା ଯିବା ନେଇ ବିଜେପି ତାଙ୍କୁ ଏବଂ ବିହାର କୁ ଧୋକା ଦେଇଛି ବୋଲି ତାତ୍ସ୍ୟଲ୍ୟ କରିବା ସହ ଉକ୍ତ ଫଟୋକୁ ସେୟାର କରିଛନ୍ତି ୟୁଜର୍ସ । क्या से क्या हो गया? ऐसा नहीं है, BJP का स्क्रिप्टेड कहानी थी! जो हो, यह बिहार के जनादेश के साथ भाजपा का विश्वासघात है! जदयू क्या बिहार की जनता इसे कबूल नहीं करेगी! pic.twitter.com/dgK2LAjhi7 — Dhirendra Jha (@dhirendra_ml) March 5, 2026 ଯାହାର ଏକ ଆର୍କାଆଇଭ ଲିଙ୍କ୍ ଏଠାରେ ଉପଲବ୍ଧ ରହିଛି । ସତ୍ୟାସତ୍ୟ: ଦାବିରେ ନାହିଁ କୌଣସି ସତ୍ୟତା, ଭାଇରାଲ ଫଟୋଟି ଏଆଇ ଦ୍ୱାରା ନିର୍ମିତ । ଦାବୀର ସତ୍ୟତା ଅନୁସନ୍ଧାନ କରିବାକୁ ଯାଇ ଉକ୍ତ କିୱାର୍ଡ ସହ ଅନୁସନ୍ଧାନ କରିଥିଲୁ। ଅନୁସନ୍ଧାନରୁ କୌଣସି ପ୍ରମୁଖ ଗଣମାଧ୍ୟମ କିମ୍ବା ନୀତିଶଙ୍କ ସୋସିଆଲ ମିଡିଆରେ ଏହି ଫଟୋ ସେୟାର ହୋଇଥିବାର ପାଇନଥିଲୁ । ତେଣୁ ଏଭଳି କୌଣସି ଫଟୋ ଉଠାଯାଇନଥିବାର ଅନୁମାନ କରାଯାଏ । ରାଜନୈତିକ ମାହୋଲ ଏଭଳି ସରଗରମ ଥିବା ବେଳେ ଯଦି ଏଭଳି ଫଟୋ ଉଠିଥାଏ ତେବେ ଏହା ବିହାର ଗଣମାଧ୍ୟମ ପାଇଁ ଏକ ଖବର ପାଲଟି ଯାଇଥାନ୍ତା । ଉକ୍ତ ଫଟୋର ସତ୍ୟତା ଜାଣିବାକୁ ଯାଇ ଫଟୋଟିକୁ ହାଇଭ ମଡରେସନ ଟୁଲ୍ ରେ ପରୀକ୍ଷା କରିଥିଲୁ । ଫଟୋଟି ୯୯.୯% ଏଆଇ ଦ୍ୱାରା ନିର୍ମିତ ବୋଲି ହାଇଭ ମଡରେସନ ରିପୋର୍ଟ ପ୍ରକାଶ କରିଥିଲା । ସମାନ ଫଟୋଟିକୁ ଇଜଇଟ ଏଆଇରେ ମଧ୍ୟ ପରୀକ୍ଷା କରିଥିଲୁ । ପରୀକ୍ଷାରୁ ଉକ୍ତ ଫଟୋଟି ୮୮% ଏଆଇ ଦ୍ୱାରା ନିର୍ମିତ ବୋଲି ରିପୋର୍ଟ ପ୍ରକାଶ ପାଇଥିଲା । ଅନ୍ୟପଟେ ଚଳିତବର୍ଷ ମାର୍ଚ୍ଚ ୪ରେ ଫାଇନାନସିଆଲ ଏକ୍ସପ୍ରେସ ନିଶାନ୍ତ କୁମାର ଅର୍ଥାତ ନୀତିଶ କୁମାରଙ୍କ ପୁଅ ଉପରେ ଏକ ଖବର ପ୍ରସାରିତ କରିଥିଵାର ଦେଖିବାକୁ ମିଳିଛି । ଯେଉଁଥିରେ ସିଏ ଏବେ ବିହାର ରାଜନୀତିର ଜଣେ ଚର୍ଚ୍ଚିତ ଚେହେରା ବୋଲି ଉଲ୍ଲେଖ ରହିଛି । ଉକ୍ତ ଖବରରେ ଯେଉଁ ଫଟୋ ବ୍ୟବହାର ହୋଇଛି, ସମାନ ପୋଷାକ ମଧ୍ୟ ଭାଇରାଲ ଫଟୋରେ ନୀତିଶ ଏବଂ ନିଶାନ୍ତ ଉଭୟେ ପିନ୍ଧିଥିବାର ଦେଖିବାକୁ ମିଳିଛି । ଉକ୍ତ ଫଟୋକୁ ବ୍ୟବହାର କରି କେହି ଏଆଇର ସାହାରା ନେଇ ଏହି ଫେକ୍ ଫଟୋ ନିର୍ମାଣ କରିଥାଇ ପାରିଥାନ୍ତି ବୋଲି ଅନୁମାନ କରାଯାଏ । ତେଣୁ ଏଥିରୁ ପ୍ରମାଣିତ ହେଲା ଯେ, ଦାବିରେ ନାହିଁ କୌଣସି ସତ୍ୟତା । ଭାଇରାଲ ହେଉଥିବା ଫଟୋଟି ଏଆଇ ଦ୍ୱାରା ନିର୍ମିତ ଅଟେ ।
డ్రైవింగ్ లైసెన్సు పొందాలంటే ఇక అంత సులభం కాదు
ఆన్లైన్ రోడ్ సేఫ్టీ అవేర్నెస్ మాడ్యూల్స్ పరీక్ష ఉత్తీర్ణత తప్పనిసరి ఎల్ఎల్ఆర్కు ముందు దరఖాస్తు చేసుకుని ఆన్లైన్లో రాయాలి ఏప్రిల్ ఒకటి నుంచి అమలుకు రాష్ట్ర రవాణా శాఖ ఏర్పాట్లు ఆరు మాడ్యుల్స్తో మూడు గంటల పాటు పరీక్ష నిర్వహణ రోడ్డు ప్రమాదాల నివారణకు తెలంగాణ సర్కార్ నిర్ణయం మన తెలంగాణ/హైదరాబాద్: రోడ్డు భద్రతపై రాష్ట్ర రవాణా శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. డ్రైవింగ్పై అవగాహన లేకుండా ప్రమాదాలకు కారణమవుతున్న వారిని తగ్గించేందుకు ఏప్రిల్ ఒకటి నుంచి కొత్త విధానాన్ని అమల్లోకి తెస్తోంది. ఇందుకు రవాణా శాఖ పూర్తి స్థాయి ఏర్పాట్లు చేసింది. ఇక మీదట డ్రైవింగ్ లైసెన్సు పొందడం అనుకున్నంత సులభం కాదని రవాణా శాఖ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటి వరకు ఎల్ఎల్ఆర్, డ్రైవింగ్ పరీక్ష ఏదో రకంగా చేసి లైసెన్సుతో బయటపడుతూ వచ్చారు. ఇక మీదట అటువంటి వాటికి చెక్పెడుతూ రవాణా శాఖ లైసెన్సుల జారీలో కఠినంగా వ్యవహరించేందుకు నిర్ణయించింది. ఏప్రిల్ ఒకటి నుంచి డ్రైవింగ్ లైసెన్సు పొందాలంటే ఎల్ఎల్ఆర్ దరఖాస్తు చేసే ముందే ఆన్లైన్ రోడ్ సేఫ్టీ అవేర్నెస్ మాడ్యూల్స్ పరీక్షలో విజయం సాధించాల్సి ఉంటుంది. వాహన ప్రమాదాల నివారణ, డ్రైవింగ్ నిబంధనల పట్ల చైతన్యం తీసుకురావడం వంటి ప్రమాణాలను పాటించేందుకు వీలుగా ఈ కొత్త ఎంట్రీ లెవెల్ పరీక్షను నిర్వహించేందుకు రవాణా శాఖ రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాట్లు చేస్తోంది. ఆన్లైన్ రోడ్ సేఫ్టీ అవేర్నెస్ మాడ్యూల్స్ పరీక్షలో విజయం సాధించిన తర్వాతే ఎల్ఎల్ఆర్కు దరఖాస్తు చేసుకోవడం, అక్కడ ఇప్పుడు ఏదైతే కంప్యూటర్ ఆధారిత పరీక్ష ఉంటుందో, అది ఉత్తీర్ణత అయిన తర్వాత డ్రైవింగ్ టెస్టుకు వెళ్లడం ఉత్తీర్ణత కావడం జరుగుతుంది. కొత్తగా ప్రారంభించనున్న ఈ నిబంధన కారణంగా ఆన్లైన్ రోడ్ సేఫ్టీ అవేర్నెస్ మాడ్యూల్స్ పరీక్షలో ఉత్తీర్ణత సాధిస్తే రోడ్డు ప్రమాదాలను తగ్గించి, డ్రైవర్లలో భద్రతా అవగాహన కలిగించినట్లు అవుతుంది. కొత్త విధానం ప్రకారం అభ్యర్థులు ముందుగా ఆన్లైన్ రోడ్ సేఫ్టీ అవేర్నెస్ మాడ్యూల్స్కు సంబంధించిన పరీక్షను పూర్తి చేయాల్సి ఉంటుంది. అంటే డ్రైవింగ్ లైసెన్స్ పొందే ప్రక్రియలో ఇది తొలి దశగా ఉంటుంది. రోడ్ సేఫ్టీ పరీక్షలో ఆరు మాడ్యూల్స్ ఉంటాయి. ఒక్కోటి 30 నిమిషాల చొప్పున అన్నింటికీ కలిపి మూడు గంటల సమయం పడుతుంది. ఈ పరీక్షకోసం అభ్యర్థులు ఎక్కడికీ వెళ్లాల్సిన అవసరం లేదు. కెమెరా ఉన్న ల్యాప్టాప్ లేదా డెస్క్టాప్ కంప్యూటర్తో ఇల్లు లేదా కార్యాలయం నుంచి ఈ పరీక్షను సులభంగా రాసే వీలుంది. లేదంటే డ్రైవింగ్ స్కూల్ సెంటర్ నుంచీ పరీక్షకు హాజరయ్యే అవకాశం ఉంది. పరీక్ష పూర్తయ్యాక అభ్యర్థికి ప్రత్యేకంగా ఓ సర్టిఫికెట్ నంబర్ను కేటాయిస్తారు. దాని ఆధారంగానే ఎల్ఎల్ఆర్కు దరఖాస్తు చేసుకునే అర్హత లభిస్తుందని రవాణా శాఖ అధికార వర్గాల సమాచారం. తెలంగాణలో ఏటా సుమారు 7,500 మంది రోడ్డు ప్రమాదాలతో మృతి దేశంలో ఏటా దాదాపు 1.7 లక్షల మంది రోడ్డు ప్రమాదాల కారణంగా మరణిస్తుంటే తెలంగాణలో ఏటా సుమారు ఏడున్నర వేల మంది ప్రాణాలు కోల్పోతున్నారని ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి. వీరితో పాటు 23 వేల మంది వరకు క్షతగాత్రులవుతున్నారు. ఈ క్రమంలో రహదారి ప్రమాదాలు, మరణాల నియంత్రణకు రోడ్డు భద్రత చర్యలు చేపట్టాలని సుప్రీంకోర్టు ఇటీవల ఇచ్చిన ఆదేశాలను అమలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వ సూచనలతో రవాణా శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. ఏటా వందల సంఖ్యలో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. లైసెన్సు ఉన్నా రోడ్డు ప్రమాదాలకు గురికావడం ప్రభుత్వానికి పెద్ద సవాల్గా మారింది. ఇటు ఆయా కుటుంబాలు రోడ్డు ప్రమాదాల్లో తమ వారిని కోల్పోయి ఇబ్బందుల పాలవుతున్నారు. ఇటువంటి రోడ్డు ప్రమాదాల పట్ల అవగాహన పెంచడంతో పాటు రోడ్డు భద్రత మాడ్యుల్స్లో ఉన్న అంశాలపై పూర్తి స్థాయి అవగాహన కలిగి ఉండేలా నిబంధనలు రూపొందించారు. ఈ ఆన్లైన్ రోడ్ సేఫ్టీ అవేర్నెస్ మాడ్యూల్స్ పరీక్షకు అవసరమైన మెటీరియల్ను కూడా రవాణా శాఖ రూపొందించింది. చాలా మంది డ్రైవర్లు ట్రాఫిక్ నిబంధనలు, రోడ్డు భద్రతా నియమాలపై సరైన అవగాహన లేకపోవడం వల్లే ప్రమాదాలు జరుగుతున్నాయని అధికారులు గుర్తించారు. అందుకే లైసెన్స్ ఇచ్చే ముందు అభ్యర్థులకు తప్పనిసరిగా రోడ్ సేఫ్టీపై అవగాహన కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. డ్రైవింగ్ లైసెన్సుకు దరఖాస్తు చేసుకునే తొలి దశలోనే ఈ పరీక్షకు సన్నద్దత కావాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను రవాణా శాఖ త్వరలోనే విడుదల చేసేందుకు సన్నద్దమవుతోంది.
రైతు గణపతిది రేవంత్ సర్కారు చేసిన హత్యనే: కెటిఆర్
బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ మనతెలంగాణ/హైదరాబాద్ : రైతు తుడుం గణపతిది ముమ్మాటికి ప్రభుత్వ హత్యనే అని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ఎక్స్ వేదికగా ఆరోపించారు. రాష్ట్రంలో రైతుబంధు పాలన పోయి రాబందుల పాలన వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. పండించిన పంటను కాంగ్రెస్ సర్కారు కొనకపోవడంతో నానాకష్టాలు పడుతున్న రైతన్నల గోడు తెలుసుకునేందుకు గత నవంబర్ 18న తాను స్థానిక బిఆర్ఎస్ నాయకులతో కలిసి ఆదిలాబాద్ మార్కెట్ యార్డకు వెళ్లానని గుర్తు చేశారు. అంతకు ముందురోజే మీడియాతో ఆదిలాబాద్ జిల్లా ఆర్లీ(బి)కి గ్రామానికి చెందిన తుడుం గణపతి తన కష్టాలు చెప్పుకుంటూ కళ్లనీళ్ల పర్యంతం అయ్యారని చెప్పారు. నాలుగు రోజులుగా మార్కెట్ యార్డులో ఉంటున్నా తన సోయాబీన్ పంటను కాంగ్రెస్ సర్కారు ఇట్లాగే పంటను కొనకుండా వేధిస్తే తనకు మరణం తప్ప మరోమార్గం లేదని రోదించారని పేర్కొన్నారు. రుణమాఫీ కాక, రైతుభరోసా రాక, అప్పుల బాధ తీవ్రమై మూడు రోజుల క్రితం గణపతి ఆత్మహత్య చేసుకున్నారని అన్నారు. ఇది ఆత్మహత్య కాదు.. ముమ్మాటికీ రేవంత్ సర్కారు చేసిన హత్యనేనని మండిపడ్డారు.
ఇక్రిశాట్ను అమెరికా సంస్థ అనడం... సిఎం అవగాహన రాహిత్యానికి నిదర్శనం
ప్రాథమిక అవగాహన లేకుండా మాట్లాడి తెలంగాణ పరువు తీయకండి మాజీ మంత్రి హరీష్రావు మనతెలంగాణ/హైదరాబాద్ : అంతర్జాతీయ సంస్థ ఇక్రిశాట్ను అమెరికా సంస్థ అనడం సిఎం రేవంత్ రెడ్డి అవగాహన రాహిత్యానికి నిదర్శనం అని మాజీ మంత్రి, బిఆర్ఎస్ శాసనసభాపక్ష ఉపనేత హరీష్రావు ఎక్స్ వేదికగా విమర్శించారు. నల్లమల సరిహద్దులు, కృష్ణా-గోదావరి జలాలు, సుంకేసుల ప్రాజెక్టుల మీదే కాదు.. కళ్ల ముందున్న సంస్థల పైనా సిఎంకు క్లారిటీ లేదా..? అని ప్రశ్నించారు. కనీస వాస్తవాలు తెలుసుకుని మాట్లాడండి, ప్రాథమిక అవగాహన లేకుండా తెలంగాణ పరువు తీయకండి అంటూ చురకలంటించారు. పటాన్చెరులో దశాబ్దాలుగా పనిచేస్తున్న ప్రపంచ స్థాయి గుర్తింపు పొందిన ఇక్రిశాట్.. ఏ ఒక్క దేశానికీ చెందినది కాదు అని, ఇది సిజిఐఎఆర్ వ్యవస్థలో భాగమైన స్వతంత్ర అంతర్జాతీయ పరిశోధనా సంస్థ అని తెలిపారు. దీని ఏర్పాటులో ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్(ఎఫ్ఎఒ), యునైటెడ్ నేషన్స్ డవలప్మెంట్ ప్రోగ్రామ్(యుఎన్డిపి), వరల్డ్ బ్యాంక్ కీలక పాత్ర పోషించాయని పేర్కొన్నారు. ప్రారంభ దశలో ఫోర్డ్, రాక్ఫెల్లర్ ఫౌండేషన్ల సహకారంతో పాటు, భారత ప్రభుత్వం, పలు దేశాల మద్దతుతో నడుస్తున్న గ్లోబల్ వేదిక ఇది అని, దాన్ని అమెరికా రీసెర్చ్ సెంటర్ అనడం దారుణమని అన్నారు. ఇంత ప్రాథమిక విషయాలు కూడా తెలియని స్థితిలో రేవంత్రెడ్డి రాష్ట్రాన్ని నడపడం వల్ల తెలంగాణ ప్రయోజనాలు తీవ్రంగా దెబ్బతింటున్నాయని పేర్కొన్నారు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్రెడ్డి చేసే ప్రతి వ్యాఖ్య బాధ్యతాయుతంగా వాస్తవాల ఆధారంగా ఉండాలని సూచించారు. ఇప్పటికైనా నోటికి ఏది వస్తే అది మాట్లాడటం మానుకుని వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలని హరీష్రావు హితవు పలికారు.
IPL వైపు విదేశీ ఆటగాళ్ల చూపు.. పాక్ క్రికెట్ బోర్డు వార్నింగ్
న్యూఢిల్లీ: కొందరు విదేశీ ఆటగాళ్లు.. పాకిస్తాన్ సూపర్ లీగ్(పిఎస్ఎల్) వదిలి ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపిఎల్)లోకి ఎంట్రీ ఇస్తున్నారు. ఈ క్రమంలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు.. సదరు ఆటగాళ్లపై ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. చివరి నిమిషంలో పిఎస్ఎల్ వదిలి ఐపిఎల్ కు మారిన ఆటగాళ్లపై చర్యలు తీసుకుంటామని పిసిబి ఛైర్మన్ మొహ్సిన్ నఖ్వీ హెచ్చారించారు. ఐపీఎల్కు రెండు రోజుల ముందు, అంటే మార్చి 26న పీఎస్ఎల్ 2026 ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో కొంతమంది విదేశీ ఆటగాళ్లు పీఎస్ఎల్ను కాదని, డబ్బులు బాగా వచ్చే భారత లీగ్ను ఎంచుకున్నారు. ఈ సీజన్లో బ్లెస్సింగ్ ముజరబానీ, దాసున్ షనక వంటి అంతర్జాతీయ ఆటగాళ్లు పిఎస్ఎల్ను కాదని ఐపిఎల్ను ఎంచుకున్నారు. దీంతో టోర్నమెంట్ ప్రారంభానికి కొద్ది రోజుల ముందు వైదొలిగే అంతర్జాతీయ ఆటగాళ్లపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని నఖ్వీ హెచ్చరించారు. మీడియా సమావేశంలో నఖ్వీ నిబంధనల ప్రకారం ఆ ఆటగాళ్లపై చర్యలు తీసుకుంటాం. గత ఏడాది కూడా ఇలానే చేసిన కార్బిన్ బాష్పై పీఎస్ఎల్ నుంచి ఏడాది పాటు నిషేధం విధించడం జరిగింది. ఈసారి కూడా అదే జరుగుతుంది. కాగా, ముజరబానీ, దాసున్ షనక ఇద్దరితో పాటు గుడకేష్ మోతీ, జేక్ ఫ్రేజర్-మెక్గర్క్, ఒట్నీల్ బార్ట్మన్, స్పెన్సర్ జాన్సన్ కూడా పీఎస్ఎల్ నుండి వైదొలిగిన వారిలో ఉన్నారు. అయితే వీరిలో చాలా మంది వ్యక్తిగత కారణాల వల్ల వైదొలిగారు.
యుద్ధ ప్రభావం..విమాన టికెట్ ధరలకు రెక్కలు
స్వదేశానికి రావడానికి తెలుగు టెక్కీలు, ఎన్నారైలు తీవ్ర ఇబ్బందులు మన తెలంగాణ/హైదరాబాద్ : మధ్యప్రాచ్య యుద్ధ ఉద్రిక్తతల కారణంగా విమాన ఇంధన ధరల పెరుగుదల, ఎయిర్ స్పేస్ పరిమితులతో హైద రాబాద్తో సహా భారత్కు వచ్చే విమాన టికెట్ ధరలు 40-60 శాతం వరకు పెరిగాయి. లండన్-హైదరాబాద్ రూట్లో ధరలు రూ. 2.5 లక్ష లకు చేరాయి. 5,500 కంటే ఎక్కువ విమానాలు రద్దయ్యాయి, దీంతో తెలుగు టెక్కీలు, ఎన్నారైలు స్వదేశానికి రావడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా రావాల్సి రావడం వల్ల ప్రయాణ సమయం పెరుగుతోంది. పని ఒత్తిడి, ఆందోళన: అత్యవసర పరిస్థితుల్లో కూడా ఇండియాకు వెళ్లలేని స్థితి నెలకొందని, సెలవులు దొరికినా విమానం దొరకడం, ధరలు భరించడం కష్టంగా మారిందని టెక్కీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అమెరికా.. యూరప్ దేశాలకు వెళ్లాలంటే మిడిల్ ఈస్ట్ దేశాల ఎయిర్ స్పేస్ మీదుగానే రూట్ అవుతాయి. ఇక ప్రస్తుతం యుద్ధ వాతావరణ పరిస్థితుల కారణంగా మిడిల్ ఈస్ట్ దేశాల ఎయిర్ స్పేస్ తాత్కాలికంగా మూసివేయడంతో అనేక విమానయాన సంస్థలు తమ సర్వీసులను నిలిపివేశాయి. యుధ్ధం కారణంగా విమాన ప్రయాణాలు ఆగిపోవడంతో ఎమర్జెన్సీ ప్రయాణాలకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. కాగా కొన్ని సంస్థలు విమానాలను లిమిటెడ్గా నడపడంతో టికెట్ ధరలు భారీగా పెరిగాయి. సాధారణ రోజులతో పోల్చితే మూడు రెట్ల అధిక ఛార్జీలను వసూలు చేస్తున్నాయి. ఇండియా నుంచి అమెరికా యూరప్ దేశాలకు కొన్ని విమానాలు మాత్రమే నడుస్తున్నాయి. అవి కూడా ఎయిర్ ఇండియావే. ఎమర్జెన్సీ టైంలో ప్రభుత్వ అనుమతి వుంటేనే నడుపుతున్నాయి. ఇండియా నుంచి అమెరికా యూరప్ వెళ్ళాలంటే టికెట్ ధర వన్ వే కే టూ వే టికెట్ ధరలు సంస్థలు వసూలు చేస్తున్నాయి . ఎయిర్ ఇండియా, ఎతిహాద్. ఎమిరేట్స్ విమానాల రేట్లకు రెక్కలొచ్చాయి. అమెరికా వెళ్ళాలంటే టికెట్ ధరలు ఫ్లైట్ బుకింగ్ టైం లో ఒకలా.. పేమెంట్ టైం లో ఒకలా చూపిస్తున్నాయి. అంటే నిమిషం నిమిషానికి చార్జ్ మారుతోంది. గల్ఫ్ దేశాలకు కొన్ని విమానాలు నడుస్తున్నా అవి టేకాఫ్ అవుతాయా లేదా అన్నది మరో డైలమా. ఇంకొన్ని విమానాలు గమ్యస్థానాలకు వెళ్ళే దారి నుంచి వెనక్కి వచ్చేస్తున్నాయి. హైదరాబాద్ నుంచి గల్ఫ్ దేశాలకు అధికంగా ప్రయాణికులు ఉంటారు. ఒకవేళ విమానాలు షెడ్యూల్ చేసినా ఎప్పుడు క్యాన్సిల్ అవుతాయో అర్థంకాక ప్యాసింజర్లు ఇబ్బంది పడుతున్నారు. మొత్తంగా..యుద్ధం విమానయాన రంగాన్ని ప్రభావితం చేస్తోంది. ఈ పరిస్థితుల్లో కొన్ని సంస్థలు రిస్క్ ఎందుకులే అని తమ సర్వీసులను ఆపేయగా.. కొన్ని సంస్థలు భారీగా టికెట్ రేట్లు పెంచేసి సొమ్ము చేసుకుంటున్నాయి. మొత్తంగా యుద్ధ ప్రభావంతో విమాన ప్రయాణాలు భారంగా మారాయి. టికెట్ దొరకడం ఒకెత్తయితే.. రేట్లు మరో ఎత్తు. టికెట్ దొరికినా అది డెస్టినేషన్కు పోతుందో యుద్ధం భయంతో మధ్యలోనే రిటర్న్ అవుతుందో తెలీక ప్రయాణికులకు డైలమా తప్పడం లేదు. ఇరాన్ యుద్ధం కారణంగా పశ్చిమాసియాలో పెరిగిన ఉద్రిక్తతలు భారత విమానయాన రంగాన్ని ప్రభావితం చేయడం ప్రారంభించాయి. విమానయాన శాఖ మంత్రి రామ్ మోహన్ నాయుడు తెలిపిన ప్రకారం ...! పౌర విమానయాన శాఖ మంత్రి రామ్ మోహన్ నాయుడు తెలిపిన ప్రకారం ఈ ప్రభావం ప్రధానంగా ఎయిర్ టర్బైన్ ఫ్యూయల్ (ఎటిఎఫ్) ధరల ద్వారా కనిపించే అవకాశం ఉంది. ప్రతి నెలా మొదటి తేదీన ఎటిఎఫ్ ధరలు సవరించబడుతాయి. అందువల్ల ఏప్రిల్ 1 నుంచి ఈ పెరుగుదల ప్రభావం స్పష్టంగా కనిపించవచ్చని మంత్రి పేర్కొన్నారు. పరిస్థితిని సమీక్షించేందుకు ప్రభుత్వం విమానయాన సంస్థలతో నిరంతరంగా చర్చలు జరుపుతోంది. విమానయాన సంస్థల నిర్వహణ ఖర్చుల్లో సుమారు 40 శాతం వరకు ఎటిఎఫ్ ఖర్చే ఉంటుంది. చమురు ధరలు పెరగడం వల్ల ఈ ఖర్చులు అధికమవుతున్నాయి. దీంతో విమాన టిక్కెట్ ధరలు కూడా పెరగడం ప్రారంభమైంది. ఇప్పటికే ఎయిర్ ఇండియా, ఇండిగో, ఆకాశ్ ఎయిర్ వంటి సంస్థలు ఫ్యూయల్ సర్ఛార్జీలను అమలు చేస్తున్నాయి. ప్రయాణికులపై భారం తగ్గించేందుకు పౌర విమానయాన, విదేశీ వ్యవహారాలు, పెట్రోలియం, సహజ వాయువు వంటి పలు మంత్రిత్వ శాఖలు కలిసి పని చేస్తున్నాయి. మధ్యప్రాచ్య దేశాలకు విమాన సర్వీసులు సురక్షితంగా కొనసాగడం ప్రభుత్వ ప్రాధాన్యతగా ఉందని మంత్రి స్పష్టం చేశారు. ఎటిఎఫ్ ధరలను చమురు కంపెనీలు నిర్ణయిస్తాయి. అయితే పెరిగిన ఇంధన ఖర్చులను సమతుల్యం చేసేందుకు విమానయాన సంస్థలు ఫ్యూయల్ సర్ఛార్జ్ను విధిస్తాయి. ఇది టిక్కెట్ బేస్ ఫేర్కు అదనంగా వసూలు చేయబడుతుంది. మధ్యప్రాచ్య ప్రాంతంలో కొనసాగుతున్న ఉద్రిక్తతల కారణంగా గ్లోబల్ ఇంధన మార్కెట్లు అస్థిరంగా మారాయి. దీని ప్రభావం భారతదేశంలో విమాన ప్రయాణ ఖర్చులపై పడుతున్న నేపథ్యంలో, ప్రభుత్వం, విమానయాన సంస్థలు సమన్వయంతో పరిష్కార మార్గాలను అన్వేషిస్తున్నాయి.
చమురు , గ్యాస్ సరఫరా కటకటపై ఏం చేద్ధాం?
కీలకశాఖల మంత్రులపై ప్రధాని మోడీ సమీక్ష విద్యుత్ , పరిశ్రమలు, ఎరువులపై ప్రభావం విశ్లేషణ ఎల్పిజి, కమర్షియల్ ఇంధన విషయాలపై బేరీజు పోర్టుల్లో పరిస్థితి, దిగుమతుల్లో ఆటంకాలపై దృష్టి న్యూఢిల్లీ ః పశ్చిమాసియా ఘర్షణ తీవ్రస్థాయికి చేరుతూ, చమురు సంక్షోభానికి దారితీస్తున్న దశలో ప్రధాని నరేంద్ర మోడీ ఆదివారం పరిస్థితిని సమీక్షించారు. ఆయన దేశ రాజధాని ఢిల్లీలో సీనియర్ మంత్రులు రాజ్నాథ్ సింగ్, అమిత్ షా ఇతరులు, పలువురు ఉన్నతాధికారులతో భేటీ అయ్యారు. వంటగ్యాసు, పెట్రోలు, డీజిల్, దేశానికి ఇతర దేశాల నుంచి అందుతున్న ముడిచమురు వంటి అనేక అంశాలపై వారితో చర్చించారు. విద్యుత్ రంగం, ఎరువుల కర్మాగారాలపై పడుతున్న ప్రభావం, తీసుకోవల్సిన చర్యలపై సమీక్షించారు. పరిశ్రమలు, వినియోగదారుల ప్రయోజనాలను పరిరక్షించాల్సి ఉంటుంది. పరిస్థితి తీవ్రంగా ఉన్నా ఇంధన సరఫరా నిరంతరాయంగా జరగాల్సి ఉంది. సరఫరాల స్థిరీకరణకు ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉందని ప్రధాని సూచించారు. సమావేశంలో వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, విదేశాంగ మంత్రి జైశంకర్, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, అశ్వనీ వైష్ణవ్, జెపి నడ్డా, పియూష్ గోయల్ పాల్గొన్నారు. తమ మంత్రిత్వశాఖల నుంచి అభిప్రాయాలను తెలిపారు. ప్రత్యేకించి ప్రపంచవ్యాప్తంగా చమురు రవాణా సమస్య తలెత్తడంతో కేంద్ర రేవులు, నౌకాయాన మంత్రి సర్బనందా సోనోవాల్, ఇంధన మంత్రి మనోహర్లాల్ కట్టర్ , కేంద్ర ఆహార, వినియోగదారుల మంత్రి ప్రహ్లాద్ జోషీతో చర్చించారు. వైమానిక రంగ సమస్యలు, విమానాల రాకపోకలను ప్రధానికి సంబంధిత మంత్రి కింజారపు రామ్మోహన నాయుడు తెలిపారు. దేశంలో పెట్కోలు, డీజిల్ పరిస్థితిని మంత్రి హర్దీప్ సింగ్ పూరీ తెలియచేశారు. సమావేశంలో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్, ప్రధాన మంత్రి ప్రధాన కార్యదర్శులు ఇద్దరు పికె మిశ్రా, శక్తికాంత దాస్ కూడా పాల్గొన్నారు. పశ్చిమాసియా సంక్షోభంతో ఇప్పుడు జరిగిన సమావేశం అత్యంత ప్రాధాన్యత గల అత్యయిక సమీక్షా సమావేశం అయింది. కీలక ఇంధన సమస్యతో దేశవ్యాప్తంగా పరిశ్రమలపై పడుతున్న ప్రభావం ప్రస్తావనకు వచ్చింది. దేశంలో ప్రతి ఇంటికి అత్యవసరం అయిన వంటగ్యాసు, వాహనదారులకు, పరిశ్రమలకు కీలకమైన పెట్రోలు డీజిల్ ,కమర్షియల్ గ్యాస్ వంటి విషయాలు ఈ సమీక్షలో ప్రస్తావనకు వచ్చాయని అధికార వర్గాలు తెలిపాయి. రాష్ట్రాలకు మరింతగా కమర్షియల్ గ్యాస్ కోటా అందించాలని సమీక్షలో నిర్ణయం తీసుకున్నారు. హాస్టళ్లు, ఆసుపత్రులకు ఇతర అత్యవసర రంగం కేంద్రాలకు సరఫరా నిలిచిపోకుండా చూడాల్సిన బాధ్యత తీసుకోవాలని సంకల్పించారు. దేశంలో రేవుల వద్ద పరిస్థితి సవ్యంగానే ఉందని అధికారులు తెలిపారు.
ట్రంప్ నాడీ వ్యవస్థ పని చేయడంలేదా?... నింపాదిగా నడక... తడబాటు
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షలు డొనాల్డ్ ట్రంప్ తమ అధికారిక ప్రత్యేక విమానం ఎయిర్ఫోర్స్ ఒన్ నుంచి తడబడుతూ పక్కన ఊతం పట్టుకుని జాగ్రత్తగా దిగారు. దీనితో ప్రపంచవ్యాప్తంగా ట్రంప్ ఆరోగ్య పరిస్థితిపై మరోసారి పలు వార్తలు వెలువడ్డాయి. తరువాత అక్కడ ఉన్న కుర్చీపై ఆసీనుడు కావడానికి కూడా కంగారుపడాల్సి వచ్చింది. 79 సంవత్సరాల ట్రంప్ నాడీ మండల సమస్యలు ఎదుర్కొంటున్నాయని, రక్తనాళాలు గడ్డకట్టుకుపోతున్నాయని చాలాకాలంగా వార్తలు వెలువడుతున్నాయి. ఎయిర్ఫోర్స్ ఒన్ నుంచి అతికష్టం మీద దిగినట్లుగా ఆయనను అనుసరించిన వీడియో కెమెరాలతో స్పష్టం అయింది. ట్రంప్ వయస్సు మీదపడింది. ఇక సరిగ్గా నడవలేకపోతున్నారనే వ్యాఖ్యలు వెలువడ్డాయి. అయితే ఇటువంటి విషయాలను పెద్దగా పట్టించుకోరాదని, ఆయన ఆరోగ్యంపై వదంతుల్లో ఇవో భాగం అని కొందరు ఎదురుదాడికి దిగారు. ట్రంప్ ఇప్పుడు ఫ్లోరిడాలో రెండు మూడు రోజులు గడుపనున్నారు. తరువాత టెన్సెసీకి వెళ్లి అక్కడి నుంచి తిరిగి వాషింగ్టన్ చేరుకుంటారు. ప్రస్తుతం ట్రంప్ ఆలోచనాశక్తి కూడా మునుపటిలా లేదని విమర్శలు తలెత్తుతున్నాయి.
టీ20ల్లో వరల్డ్ రికార్డు సృష్టించిన న్యూజిలాండ్ కెప్టెన్..
టీ20 క్రికెట్ లో న్యూజిలాండ్ కెప్టెన్ అమేలియా కెర్ చరిత్ర సృష్టించింది. మార్చి 22, ఆదివారం వెల్లింగ్టన్లోని స్కై స్టేడియంలో దక్షిణాఫ్రికా మహిళల జట్టుతో జరిగిన నాలుగో టీ20లో కెర్ 29 బంతుల్లో 31 పరుగులు చేయగా.. న్యూజిలాండ్ జట్టు 160 పరుగుల లక్ష్యాన్ని ఛేదించి సిరీస్ను కైవసం చేసుకుంది. 31 పరుగులతో కెర్.. పురుషుల, మహిళల టీ20 క్రికెట్లో ఆల్-టైమ్ రికార్డును సృష్టించింది. ఈ పొట్టి అంతర్జాతీయ ఫార్మాట్లో ఆమె వరుసగా 30కి పైగా పరుగులు చేయడం ఇది 10వ సారి. మహిళల, పురుషుల టీ20లలోనే అత్యధిక సార్లు.. 30కి పైగా స్కోరు చేసి బ్యాటర్ గా కెర్ ప్రపంచ రికార్డు నెలకొల్పింది. ఇంతకుముందు వరుసగా తొమ్మిది సార్లు 30కి పైగా పరుగులు చేసిన శ్రీలంకకు ప్లేయర్ చమరి అథపత్తు, రొమేనియాకు చెందిన రెబెక్కా బ్లేక్ రికార్డును కెర్ బ్రేక్ చేసింది. ఇక, పురుషుల టీ20 క్రికెట్లో వరుసగా ఏడు సార్లు 30 లేదా అంతకంటే ఎక్కువ స్కోర్లు సాధించిన రికార్డు.. రోహిత్ శర్మ, మహమ్మద్ రిజ్వాన్, అభిషేక్ శర్మ, హ్రిస్టో లాకోవ్ పేరిట ఉంది. ఇక, మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన అతిథి జట్టు దక్షిణాఫ్రికా 159/6 స్కోరు చేసింది. అన్నెరీ డెర్క్సెన్ 32 బంతుల్లో అజేయంగా 55 పరుగులతో రాణించింది. తర్వాత కివీస్ 160 పరుగుల లక్ష్యాన్ని చేధించి విజయం సాధించింది. దీంతో ఐదు మ్యాచ్ ల టీ20 సిరీస్ ను న్యూజిలాండ్ 3-1తేడాతో ఒక మ్యాచ్ మిగిలుండగానే కైవసం చేసుకుంది.
తల్లి రుణం తీర్చుకునేందుకు బిసి బుద్ది జీవులు కదలాలి: జూలూరి గౌరీ శంకర్
మన తెలంగాణ,సిటీబ్యూరో: తల్లి రుణం తీర్చుకునేందుకు బిసి బుద్ది జీవులు కదలాలని, బహుజన ఉద్యమకవి, తెలంగాణ సాహిత్య అకాడమి మాజీ ఛైర్మన్ జూలూరి గౌరీ శంకర్ అన్నారు. ఆదివారం రవీంద్రభారతిలో జరిగిన బిసి కుల వృత్తుల దీర్ఘకవితల సదస్సుల్లో ఆయన పాల్గొన్నారు.ఈ సందర్భంగా గౌరీ శంకర్ మాట్లాడుతూ.. బిసిలలో కదలిక వచ్చిందని, దాన్ని సామూహిక శక్తిగా మార్పే పని బిసి సాహిత్య కదలడమంటే తల్లి రుణం తీర్చుకోవడం లాంటిదే అన్నారు. కుల పత్తి సాహిత్యాలు ప్రవాహంగా వస్తున్నాయని,అవి ఇప్పుడు బిసి వాద సాహిత్యంగా రూపుదాల్చాలన్నారు. బీసీ ఉద్యమ జెండాగతా ఎగురవేసే పని బీసీ బుద్ది జీవుల చేతుల్లో ఉందన్నారు. కలుషత ఆహారం తిని భావిభారత బిడ్డలు రాలిపోతుంటే బీసీ సాహత్యకారులు పాలకుల దుర్నితీని బయటపెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. బీసీ సాహిత్య వేత్తల కర్తవ్యం విశ్వమానవ విముక్తి గీతమన్నారు.ఈ కార్యక్రమంలో సింగిశెట్టి శ్రీనివాస్, కాళోజి తొలి అవార్డు గ్రహీత అమ్మంగి వేణుగోపాల్,ఆచార్య పిల్లల మర్రి రాములు, బహుళమహిళాపక్ష పత్రిక సంపాదకురాలు జ్వలిత, తదితరులు పాల్గొన్నారు.
3 నెలల్లో 28 మంది మృతి.. ‘కీడు’ సోకిందని ఊరు ఖాళీ చేసిన గ్రామస్థులు! #Karimnagar #VillageNews
welcome |జన్నారం చేరుకున్న తెలంగాణ మానవ హక్కుల కమిషన్ చైర్ పర్సన్ ..
welcome | జన్నారం చేరుకున్న తెలంగాణ మానవ హక్కుల కమిషన్ చైర్ పర్సన్
ట్రంప్ వార్నింగ్ తో వెనక్కి తగ్గిన ఇరాన్.. కానీ
టెహ్రాన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 48 గంటల అల్టిమేటమ్ నేపథ్యంలో ఇరాన్ హార్ముజ్ జలసంధి విషయంలో వెనక్కి తగ్గింది. హార్ముజ్ మీదుగా షిప్పులు వెళ్లేందుకు అంగీకరించింది. 'భద్రతా' ఏర్పాట్ల కోసం ఇరాన్ అధికారులతో సమన్వయం చేసుకుంటే విదేశీ నౌకలు హోర్ముజ్ జలసంధి గుండా ప్రయాణించవచ్చని ఇరాన్ అధికారి తెలిపారు. అయితే శత్రు దేశాల నౌకలను మాత్రం అనుమతించేది లేదని ఇరాన్ కండీషన్ పెట్టింది. అంతర్జాతీయ సముద్ర సంస్థ (IMO)లో ఇరాన్ ప్రతినిధి అలీ మౌసావి మాట్లాడుతూ.. టెహ్రాన్ ప్రాదేశిక సమగ్రత, సార్వభౌమాధికారాన్ని కాపాడాలని అన్నారు. సముద్ర భద్రతను పెంపొందించడానికి, నావికులను రక్షించడానికి ప్రపంచ సంస్థలు, ఇతర దేశాలతో సమన్వయం చేసుకోవడానికి తమ దేశం సిద్ధంగా ఉందని అన్నారు. దౌత్యం ఇరాన్కు ప్రాధాన్యతగా ఉంటుంది. అయితే, దురాక్రమణను పూర్తిగా నిలిపివేయడం, అలాగే పరస్పర విశ్వాసం, నమ్మకం మరింత ముఖ్యం. ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ జరిపిన దాడులే..పర్షియన్ గల్ఫ్ ప్రాంతం, హోర్ముజ్ జలసంధిలోని ప్రస్తుత పరిస్థితికి మూల కారణం అని ఆయన పేర్కొన్నారు. కాగా.. 48 గంటలలో ఇరాన్ పూర్తి స్థాయిలో హర్మూజ్ జలసంధిని తిరిగి ప్రారంభించాలని.. లేకపోతే ఇరాన్ ఇందన కేంద్రాలపై దాడులు చేస్తామని ట్రంప్ ఆదివారం తీవ్ర హెచ్చరికలు చేశారు. మరి, ఇరాన్ పూర్తిస్థాయిలో జలసంధిని ఓపెన్ చేయకపోవడంపై ట్రంప్ ఎలా స్పందిస్తాడనేది చర్చనీయాంశంగా మారింది.
బంజారాహిల్స్లో బిజెపి ఎంపి రమేష్ హల్చల్
మనతెలంగాణ, సిటిబ్యూరో: ఎపిలోని అనకాపల్లి బిజేపి ఎంపి సిఎం రమేష్ బంజారాహిల్స్ రోడ్డు నంబర్ 2లో ఆదివారం తన అనుచరులతో హల్చల్ చేశారు. ఎన్టిఆర్ ట్రస్ట్ భవన్ వెనకాల ఉన్న ఆనంద్ ప్రభాత్ సొసైటీకి చెందిన వివాదాస్పద స్థలంలోకి వచ్చి హంగామా సృష్టించాడు. సర్వే నంబర్ 129లో ప్లాట్ నంబర్ 29,30లోని భూమిని కొనుగోలు చేసిన శివనారాయణ అనే వ్యక్తి పొజిషన్లో ఉన్నాడు. దీనిపై సిఎం రమేష్ అభ్యంతరం వ్యక్తం చేస్తూ 2006 నుంచి సిఎం రమేష్ తమను ఇబ్బంది పెడుతున్నాడని బాధితులు ఆరోపించారు. తన అనుచరులతో వచ్చి దౌర్జన్యం చేస్తున్నాడని, పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడంలేదని ఆరోపించారు. తమ భూమిలోకి ఎవరూ ఎంటర్ కావద్దని కోర్టు ఆదేశాలు ఉన్నా పట్టించుకోకుండా సిఎం రమేష్ వచ్చి ఇబ్బంది పెడుతున్నాడని ఆరోపించారు. ఇరువర్గాలు పోలీస్ స్టేషన్కు చేరుకుని ఫిర్యాదులు చేశారు. సిఎం రమేష్, శివనారాయణ ఫిర్యాదు చేశారని, దర్యాప్తు చేస్తున్నామని బంజారాహిల్స్ ఇన్స్స్పెక్టర్ సుహాసన్ తెలిపారు.
Rajasekhar opens doors for New Roles
Veteran actor Rajasekhar has delivered several classics in Telugu cinema in his career. After a long pause, Rajasekhar played a crucial role in Sharwanand’s Biker and he plays the father of the lead protagonist in the film. During the trailer launch of Biker, Rajasekhar announced that he is open to do character-driven roles and he […] The post Rajasekhar opens doors for New Roles appeared first on Telugu360 .
జ్వరం @ రూ.9900... నేను రాను బిడ్డో కార్పొరేట్ ఆస్పత్రికి
చెన్నై లో ఓ వ్యక్తి జ్వరం వచ్చిందని అపోలో క్లినిక్ వెళ్లాడట అక్కడ అతనికి రక్త పరీక్షలు, మూత్ర పరీక్షలు, స్వాబ్ మరియు మిగతా పరీక్షలు చేసి మందులు 900 రూపాయలు తో కలిపి 9 వేల రూపాయలు బిల్లు వేశారు. అని ఇది అవసరమా? అని పెరిగిన హెల్త్ కేర్ ఖర్చుల గురించి అతను సోషల్ మీడియా వేదికగా వాపోయారు.. చాలా మటుకు జ్వరాలు వైరల్ ఫీవర్ ఉంటాయి, లేదా ఏదైనా రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్ కానీ లేక యూరినరీ ఇన్ఫెక్షన్ కానీ ఉంటాయి. వైరల్ జ్వరాలు పారాసిటమాల్ మరియు సెట్రిజిన్ వేసుకుంటే తగ్గిపోతాయి. అదే దగ్గు లాంటిది లేక యూరిన్ మంట లాంటివి ఉంటే ఇక్కడ సిప్రోఫ్లాక్ససిన్ లాంటిది యాంటీబయాటిక్ వేసుకోవాలి. కానీ వైద్యుల దగ్గరికి వెళ్ళితే వారు కంప్లీట్ బ్లడ్ పిక్చర్, యూరిన్ ఇన్ఫెక్షన్ ఉన్నదా అని యూరిన్ టెస్ట్ చేస్తారు. మలేరియా డెంగు లాంటి జ్వరాలు ఉన్నాయా అని కూడా పరీక్ష చేయాల్సిందే. ఇంకా లివర్ ఫంక్షన్ టెస్టులు మరియు అల్ట్రాసౌండ్ పరీక్ష చేస్తారు. ఇది మినిమం పరీక్షలు దీనికి 5వేల రూపాయల కచ్చితంగా అయిపోతాయి. ఎందుకు? ఏమిటి? ఎలా? అనే మోడ్రన్ వైద్య పరీక్షలో ఇది నిర్ధారించడం కోసం ఒకదానిని ఒకటి ఎలిమినేట్ చేయడం అనేది కంపల్సరీ. ఈ విధానం లో తప్పదు. కావున మనము అత్యవసరం అయితేనే పెద్ద ఆసుపత్రికి వెళ్ళాలి లేదంటే మన ఫ్యామిలీ డాక్టర్ తో చూపించుకోవాలి. వైద్యం ఇండస్ట్రీ అయిపోయి కన్జ్యూమర్ పరిధిలోకి డాక్టర్ వచ్చి పేషెంట్ కన్జ్యూమర్ అయిన తర్వాత పరీక్షలు అనేది తప్పనిసరిగా మారింది. చిన్న పామునైన పెద్ద కర్రతో కొట్టాలి అనే విధంగా ఈ వైద్యం ఉంటుంది. ఒక్కోసారి పెద్ద జబ్బులు కూడా పరీక్షలలో బయటపడతాయి. ఇంకా ఎక్కువ పరీక్షలు కూడా చేయాల్సి వస్తాయి సిటీ స్కాన్ లాంటివి అవసరం అవుతాయి. మీరేమంటారు? డాక్టర్ చింతా ప్రభాకర్ రెడ్డి ఎంఎస్ ఎంసిహెచ్ గుండె, ఊపిరితిత్తుల శస్త్రచికిత్స నిపుణులు ప్రభుత్వ సర్వజన వైద్యశాల కర్నూలు
ప్రజల జీవితాలను మెరుగుపరిచే.. పీపుల్స్ బడ్జెట్..!
ప్రజల జీవితాలను మెరుగుపరిచే.. పీపుల్స్ బడ్జెట్..! నేటి నుండి రైతుల బ్యాంకు ఖాతాల్లో
అశ్రునయనాల మధ్య హనుమంతరాయ చౌదరి అంత్యక్రియలు
వేలాదిగా తరలివచ్చిన అభిమానులు విశాలాంధ్ర, కళ్యాణదుర్గం: తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయ చౌదరి అంత్యక్రియలు ఆదివారం కళ్యాణదుర్గం మండలం ఎర్రంపల్లి గ్రామంలో అభిమానులు, పార్టీ కార్యకర్తల అశ్రునయనాల మధ్య నిర్వహించబడ్డాయి. వేలాది మంది అభిమానులు తరలివచ్చి పెద్దాయన్ను చివరిసారిగా చూసి కన్నీళ్లు పెట్టుకున్నారు. టిడిపి పొలిట్బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డి, స్థానిక నాయకులు, వైసీపీ, కాంగ్రెస్, సిపిఐ నేతలు అంత్యక్రియల్లో పాల్గొని నివాళులు అర్పించారు. మృతుడి కుటుంబ సభ్యులు భార్య లక్ష్మీదేవి, కుమారులు […] The post అశ్రునయనాల మధ్య హనుమంతరాయ చౌదరి అంత్యక్రియలు appeared first on Visalaandhra .
రైతులను ఆదుకోవాలని సీఎంకి విజ్ఞప్తి
రైతులను ఆదుకోవాలని సీఎంకి విజ్ఞప్తి అకాల వర్షాలకు పంటలు నష్టపోయిన రైతుల పరిస్థితి
అమెరికా నుంచి భారత్కు భారీ ఎల్పిజి నౌక
మంగళూరు పోర్టుకు చేరుకున్న ‘పైక్సిస్ పయనీర్’ మంగళూరు : భారత్కు మరింత ఊరటనిచ్చే విషయం. అమెరికా నుంచి భారీ పరిమాణంలో ఎల్పిజితో కూడిన కార్గో నౌక ఆదివారంనాడు ఉదయం కర్ణాటకలోని న్యూ మంగళూరు పోర్ట్కు చేరుకుంది. పైక్సిస్ పయనీర్ అనే నౌక సుమారు 45,000 మెట్రిక్ టన్నుల ఎల్పిజితో పోర్టుకు చేరుకుంది. దక్షిణ భారతదేశంలోని గృహ, పారిశ్రామిక అవసరాలకు ఇది మరింత సాయపడనుంది. భారత్కు సాధారణంగా గల్ఫ్ దేశాల నుంచి గ్యాస్ దిగుమతులు అత్యధికం. తాజాగా పశ్చిమాసియా పరిణమాల నేపథ్యంలో అమెరికా నుంచి నేరుగా భారీ నౌక రావడం ఇంధన వనరుల వైవిధ్యీకరణలో భాగంగా భావిస్తున్నారు. మంగళూరు పోర్ట్ ద్వారా అన్లోడ్ చేసే ఈ గ్యాస్ను పైప్లైన్లు, ట్యాంకర్ల ద్వారా కర్ణాటకతో పాటు కేరళ, తమిళనాడులోని వివిధ ప్రాంతాలకు సరఫరా చేయనున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో చమురు, గ్యాస్ ధరలు అస్థిరంగా ఉన్న వేళ, ఇలాంటి భారీ దిగుమతులు స్థానిక మార్కెట్లో ఎల్పిసి ధరలు అదుపులో ఉండటానికి దోహదపడతాయి.
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు.. నిత్యావసరాలపై ప్రధాని ఉన్నతస్థాయి సమీక్ష
ఇరాన్, అమెరికా-ఇజ్రాయెల్ యుద్ధం కారణంగా పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తల నేపథ్యంలో ప్రధాని మోడీ, మంత్రులతో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సీనియర్ కేంద్రమంత్రులు అమిత్ షా, జేపీ నడ్డా, రాజ్నాథ్సింగ్, జైశంకర్, నిర్మలా సీతారామన్, హర్దీప్సింగ్ పూరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా పెట్రోలియం, విద్యుత్, ఎరువులు వంటి కీలక రంగాలలోని పరిస్థితులపై చర్చించినట్లు తెలుస్తోంది. దేశవ్యాప్తంగా నిత్యావసరాల కొరత లేకుండా చూడాలని ప్రధాని ఆదేశించారు. ఇంధన మార్కెట్లో మారుతున్న పరిస్థితులను నిశితంగా గమనించాలన్న మోడీ సూచించారు. పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతలు ప్రపంచ సరఫరా గొలుసులను ప్రభావితం చేస్తున్న నేపథ్యంలో ప్రధాని నివాసంలో కీలక సమావేశం జరిగినట్లు అధికార వర్గాలు తెలిపాయి. దేశవ్యాప్తంగా సులభమైన లాజిస్టిక్స్, స్థిరమైన సరఫరా, సమర్థవంతమైన పంపిణీ వ్యవస్థలను కొనసాగించడంపై ప్రభుత్వం దృష్టి సారిస్తోందని చెప్పాయి. కొరతను నివారించడం, సేవలను స్థిరంగా ఉంచడం కీలక ప్రాధాన్యతలుగా చూస్తున్నట్లు పేర్కొన్నాయి. ప్రపంచ ఇంధన మార్కెట్లో ఏవైనా మార్పులు వస్తే వేగంగా స్పందించేందుకు నిరంతర పర్యవేక్షణ జరుగుతోందని తెలిపాయి
టైగర్ టూరిజంపై ఫోకస్ ! రిజర్వ్ ఫారెస్ట్ ల అభివృద్ధికి రూ. 875 కోట్లు #TigerTourism#KawalTigerReserve
ప్రభుత్వాధిపతిగా మోడీ రికార్డు
విరామ లేకుండా 8931 రోజులు సిక్కిం మాజీ సిఎం పికె చామ్లింగ్ రికార్డు అధిగమించిన ప్రధాని కేంద్ర మంత్రుల ప్రశంసలు న్యూఢిల్లీ : ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మరో రికార్డు నెలకొల్పారు. విరామం లేకుండా 8,931 రోజుల పాటు సుదీర్ఘకాలం ప్రభుత్వాధిపతిగా పని చేసిన వ్యక్తిగా నిలిచారు. ఇప్పటివరకు ఈ రికార్డు సిక్కిం మాజీ ముఖ్యమంత్రి పవన్ కుమార్ చామ్లింగ్ (8,930 రోజులు) పేరిట ఉంది. తాజాగా ఆయన రికార్డును ప్రధాని మోడీ అధిగమించారు. పవన్ కుమార్ 8,930 రోజుల పాటు సిక్కిం సీఎం హోదాలో ఉన్నారు. నరేంద్ర మోడీ ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి హోదాలతో అన్ని రోజుల పదవీకాలాన్ని పూర్తి చేశారు. 2001లో గుజరాత్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన మోడీ 2014లో ప్రధాని అయ్యేవరకు ఆ పదవిలో ఉన్నారు. 2014 నుంచి నేటి వరకు ప్రధానిగా కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలో 8,931 రోజుల పాటు ప్రభుత్వాధినేతగా ఉన్నారు. అంతేకాదు గుజరాత్కు అత్యధిక కాలం సిఎంగా ఉన్న రికార్డు కూడా మోడీ పేరిటే ఉంది. అలాగే ముఖ్యమంత్రిగా ఎక్కువ అనుభవం ఉన్న ప్రధాని కూడా మోడీనే కావడం గమనార్హం. ఇక, ప్రధాని పదవిలో కొనసాగుతూ కూడా మోడీ పలు రికార్డులను నెలకొల్పారు. స్వాతంత్య్రానంతరం జన్మించి, దీర్ఘకాలం ప్రధానిగా ఉన్న కాంగ్రెసేతర తొలి నేతగా మోడీ నిలిచారు. అలాగే కేంద్రంలో రెండు సార్లు పదవీ కాలాన్ని పూర్తి చేసుకుని మూడోసారి అధికారం చేపట్టిన తొలి కాంగ్రెసేతర నేతగా కూడా రికార్డు నెలకొల్పారు. జవహర్లాల్ నెహ్రూ తర్వాత భారతదేశానికి అత్యధిక కాలం ప్రధానిగా ఉన్న రెండో నేతగా కూడా మోడీ నిలిచారు. తాజా రికార్డు నెలకొల్పిన మోడీపై ప్రశంసల వర్షం కురుస్తోంది. కేంద్ర మంత్రలు అమిత్ షా, రాజ్నాథ్, పీయూష్ గోయల్, జెపి నడ్డా, అశ్విని వైష్ణవ్, బిజెపి జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ తదితరులు మోడీకి శుభాకాంక్షలు తెలిపారు. మోడీ నేతృత్వంలో భారత నూతన మైలురాళ్లను నెలకొల్పుతుందన్నారు.
ఘనంగా నాగేంద్ర స్వామి తిరునాళ్ళ మహోత్సవం…
ఘనంగా నాగేంద్ర స్వామి తిరునాళ్ళ మహోత్సవం… భారీగా తరలివచ్చిన భక్తులు.. పుట్టలో పాలు
మల్లయ్య హత్య పై విచారణ జరపాలి…
మల్లయ్య హత్య పై విచారణ జరపాలి… సహకరించిన స్టేషన్ సిబ్బంది పై చర్యలు
హెల్మెట్ ధారణతోనే ప్రాణ రక్షణ ఇబ్రహీంపట్నం సీఐ సుబ్రహ్మణ్యం ఇబ్రహీంపట్నం, ఆంధ్రప్రభ :
పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చేంత వరకు సీపీఐ పోరాటం
పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చేంత వరకు సీపీఐ పోరాటం ఎన్నికల హామీని నెరవేర్చాలి24న
NBK112: Young Music Composer on Board
Telugu360 broke the news that young director Vivek Athreya is all set to direct the 112th film of Nandamuri Balakrishna and the shoot commences after Dasara. The pre-production work of the film is currently happening. Young Malayalam music composer Jakes Bejoy who scored music for Telugu films like Saripodhaa Sanivaaram, Mechanic Rocky, Oke Oka Jeevitham […] The post NBK112: Young Music Composer on Board appeared first on Telugu360 .
Monday 23:44 PM : 48 గంటల డెడ్లైన్ Andhra Prabha Story
Monday 23:44 PM : 48 గంటల డెడ్లైన్ Andhra Prabha Story
పేకాట స్థావరంపై పోలీసులు దాడి…
పేకాట స్థావరంపై పోలీసులు దాడి… నాదెండ్ల, ఆంధ్రప్రభ : పేకాట స్థావరంపై పోలీసులు
ఇజ్రాయెల్ పై ఇరాన్ దాడి... వణికిపోయిన నెతన్యాహు
ఇజ్రాయెల్ సైన్యం, ప్రధాని నెతన్యాహు ఆందోళన దేశంలోని దక్షిణప్రాంతపు రెండు ప్రధాన నగరాలపై శత్రువు క్షిపణు దూసుకువచ్చినా తాము పసికట్టలేకపోయామని, వాటిని దెబ్బతీయలేకపోయామని ఇజ్రాయెల్ సైన్యం తమ అశక్తతను అంగీకరించింది. ఈ మేరకు కీలక ప్రకటనను వెలువరించింది. డిమోనా పరిసరాల గగనతలంలోకి తొలిసారిగా ఇరాన్ మిస్సైల్స్ దూసుకురావడంతో దేశ వైమానిక రక్షణ వ్యవస్థ విఫలం అయిందని ఇజ్రాయెల్ సేనలే అంతర్మథనం చెందాయి. ఇప్పుడు తాము ఇజ్రాయెల్ లోతట్టు ప్రాంతంలోకి దూసుకువెళ్లడం అంటే ఈ పోరులో ఇది అత్యంత మలుపు తిరిగే ఘట్టం అయినట్లే అని ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మెహ్మద్ బఘేర్ గాలిబాఫ్ అరాద్పై దాడికి ముందే స్పందించారు. మరో వైపు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఇకపై జరిపే తమ పోరుకు ఇప్పుడు ఇరాన్ జరిపిన దాడి అత్యంత క్లిష్టమైన సవాలును మిగిల్చిందని వ్యాఖ్యానించారు.
కిడ్నీ వ్యాధిగ్రస్తులకు అందుబాటులో మందులు…
కిడ్నీ వ్యాధిగ్రస్తులకు అందుబాటులో మందులు… ఎకొండూరు, ఆంధ్రప్రభ : మండల కేంద్రమైన ఎ.కొండూరు
చిత్తూరు ఇరువారం వద్ద నిషేధిత పొగాకు స్మగ్లింగ్ బస్టు #Chittoor #Smuggling #Tobacco #PoliceAction
ఇజ్రాయెల్పై ఇరాన్ బీకర దాడులు
డిమోనా, అరాద్ నగరాలపై క్షిపణులు ఘటనలపై తొలిసారి నెతన్యాహు ఆందోళన అరాద్ విధ్వంస ప్రాంతాలలో పర్యటన ఖతార్లో కుప్పకూలిన హెలికాప్టర్ హర్మూజ్పై ట్రంప్ హెచ్చరికలు ఓపెన్ చేసేందుకు 48 గంటల గడువు ఇజ్రాయెల్ సైన్యం నుంచి వైఫల్య అంగీకారం భారతీయ సంతతి మినీ ఇండియాలో కలకలం టెహరాన్ : ఇరాన్ తమ శక్తివంతమైన బాలిస్టిక్ క్షిపణులతో ఆదివారం తెల్లవారుజామున ఇజ్రాయెల్లోని డిమోనా నగరంపై దాడికి దిగింది. ఇక్కడ ఇజ్రాయెల్కు చెందిన అత్యంత కీలకమైన నెగెవా అణు పరిశోధనా కేంద్రం నెలకొని ఉంది. అంతకు ముందు ఇజ్రాయెల్, అమెరికా సేనలు ఇరాన్కు చెందిన ప్రధానమైన నతాంజ్ అణు శుద్ధి కేంద్రం కాంప్లెక్స్పై దాడికి దిగింది. దీనికి ప్రతీకారంగానే వెంటనే ఇరాన్ క్షిపణులు డిమోనాను లక్షంగా చేసుకున్నాయి. అయితే నతాంజ్ అణుస్థావరంపై తమ సేనలు దాడి జరపలేదని ఇజ్రాయెల్ ప్రకటన వెలువరించింది. ఈ ఘటనలో 40 మందికి పైగా గాయపడ్డట్లు ప్రాధమిక సమాచారం మేరకు వెల్లడైంది. ఈ నగరంలో అత్యధిక సంఖ్యలో అత్యధిక సంఖ్యలో భారతీయ సంతతి వారు ఉండటంతో దీనిని మినీ ఇండియా అని పిలుస్తారు. కొన్ని దశాబ్దాల క్రితం వీరు ఇక్కడికి వచ్చి స్థిరపడ్డారు. 30 శాతం మందికి పైగా భారతీయ సంతతివారు, ఎక్కువగా మహారాష్ట్ర నుంచి ఇక్కడికి వచ్చిన వారు నివసిస్తున్నారు. ఇరాన్ క్షిపణులు ఎక్కువగా నివాసిత ప్రాంతాలనే దెబ్బతీశాయని వెల్లడైంది. ఇజ్రాయెల్ జాతీయ అత్యవసర వైద్య సేవల విభాగం మాగెన్ డేవిడ్ ఆడం (ఎండిఎ) ఈ ప్రాంతంలో నుంచి దాదాపు వంద మందిని అత్యవసర చికిత్సలకు ఆసుపత్రులకు తరలించింది. ఈ అణు కేంద్రంలో ఇజ్రాయెల్కు చెందిన అత్యంత కీలకమైన అణ్వాయులు ఉన్నాయని భావిస్తున్నారు. ఇప్పటి దాడులలో అణుధార్మికత ఏదైనా వెలువడలేదని, ప్రజలకు పర్యావరణానికి ముప్పు లేదని అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ (ఐఎఇఎ) తెలిపింది. ఇజ్రాయెల్కు చెందిన మరో నగరం అరాద్పై కూడా ఇరాన్ దాడులు జరిగాయి. డిమోనాపై దాడుల సమయంలోనే ఇక్కడ కూడా క్షిపణులు విరుచుకుపడ్డాయి. ఇరాన్ దాడులు జరిగిన అరాద్ నగరాన్ని ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమిన్ నెతాన్యాహూ ఆదివారం సందర్శించారు. ఇరాన్ అత్యంత శక్తివంతంగా తన అణుపాటవం పెంచుకుంది. చివరికి యూరప్లోని ప్రాంతాలకు, హిందూ మహాసముద్రంలోని స్థావరాలకు కూడా ముప్పు తెచ్చిపెట్టగలదు. డిగో గార్షియా వంటి చోట్ల జరిగిన దాడి ఇందుకు నిదర్శనం అని తెలిపిన నెతన్యాహు అమెరికా, ఇజ్రాయెల్లు మొత్తం ప్రపంచం కోసం పోరుకు దిగాయని స్పందించారు. మొత్తం ప్రపంచానికి ఇరాన్ నుంచి ముప్పు ఏర్పడిందని తెలిపారు. అణు కేంద్రాలపై దాడుల పేరిట పౌరులను బలి తీసుకుంటున్నారని అరాద్, డిమోనాపై ఇరాన్ ఖండాంతర క్షిపణుల ఘటనలను ప్రస్తావించారు.
వినియోగదారుల “వాణి”యే విద్యుత్ ప్రజావాణి
వినియోగదారుల “వాణి”యే విద్యుత్ ప్రజావాణి వినియోగదారులకు, ఉద్యోగులకు మధ్య వారధిగా విద్యుత్ ప్రజావాణి
మంచిరేవులలో వెయ్యేళ్ల శిల్పాన్ని కాపాడుకోవాలి!
మంచిరేవుల్లో రాష్ట్రకూట వీరగల్లు పరిరక్షణపై ఆందోళనశిల్పంపై గీతలు, రంగు పూసిన దుర్వినియోగం
శర్వా 'బైకర్' ట్రైలర్ వచ్చేైసింది..
స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో యంగ్ హీరో శర్వానంద్ నటిస్తున్న మూవీ ‘బైకర్’. ఇందులో శర్వా సరసన మాళవిక నాయర్ హీరోయిన్గా నటిస్తుంది. సీనియర్ హీరో రాజశేఖర్ ఇందులో పవర్ ఫుల్ పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే విడుదల చేసిన టీజర్, సాంగ్స్ కు భారీ రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ మూవీ ట్రైలర్ ను మేకర్స్ విడుదల చేశారు. ఇందులో రేసింగ్ సన్నివేశాలు ఆకట్టుకునేలా ఉన్నాయి. ఈ సినిమాకు జిబ్రాన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. అభిలాష్ రెడ్డి కంకర దర్శకత్వంలో ప్రతిష్టాత్మక బ్యానర్ యువి క్రియేషన్స్ నిర్మాణంలో భారతదేశపు మొట్ద మొదటి పూర్తి మోటోక్రాస్ డ్రామాగా రూపొందుతున్న సినిమా ఏప్రిల్ 3న థియేటర్లలోకి రానుంది.
WAR |ప్రధాని మోడీ కీలక సమావేశం
WAR | ప్రధాని మోడీ కీలక సమావేశం WAR | ఆంధ్రప్రభ, వెబ్
సిద్దిపేటలో గెలిపించిన వ్యక్తిని మంత్రిని చేస్తాం: రేవంత్ రెడ్డి
హైదరాబాద్: ఆయిల్ పామ్ కంపెనీ ఇక్కడున్న ఎమ్మెల్యే కోసం కాదు అని రైతుల కోసమని సిఎం రేవంత్ రెడ్డి తెలిపారు. తాను ఎప్పుడు వివక్ష చూపలేదని, తనది వివక్ష చూపే తత్వం కాదు అని స్పష్టం చేశారు. వివక్ష గురించి మాట్లాడాలంటే ఆనాడు కొడంగల్ కు ఎన్ని నిధులు ఇచ్చామో చర్చిద్దాం రండి అని హరీష్ రావుకు రేవంత్ సవాల్ విసిరారు. తాము పేదల కోసం పని చేస్తామని, రాజకీయ నాయకుల కోసం కాదు అని పేర్కొన్నారు. 2029లో మళ్లీ అధికారం మాదేనని జోస్యం చెప్పారు. వచ్చే ఎన్నికల్లో సిద్దిపేటలో ఎమ్మెల్యేగా గెలిపించిన వాళ్లను మంత్రిని చేసే బాధ్యత మా మంత్రులు వివేక్, దామన్నకు అప్పగిస్తున్నామన్నారు. పదేళ్లు ప్రజలు బిఆర్ఎస్ వాళ్లను ఆశీర్వదించారని, ఇప్పుడు పదేళ్లు ప్రజలు కాంగ్రసోళ్లను ఆశీర్వదిస్తారన్నారు. కొన్నేళ్లుగా ఈ ప్రాంతంలో ఒకే కుటుంబం నుంచి శాసన సభ్యులుగా ఉంటున్నారని, ఇతరులకు ఒక్క అవకాశం ఇవ్వాలని ప్రజలను కోరారు. మార్పు చేసి చూడాలని మంచి జరుగుతుందో లేదో చూస్తామన్నారు. సిద్దిపేట ప్రజలు అనుకుంటే ఏదీ ఆగదని, మళ్లీ 2029 లో వస్తామని సిద్దిపేటలో గెలిపించిన వ్యక్తిని మంత్రిని చేస్తామన్నారు. సిద్దిపేటపై ఎలాంటి వివక్ష చూపాల్సిన అవసరం తమకు లేదని, 119 నియోజకవర్గాలతో సమానంగా చూస్తామన్నారు.
పాతగుంటలో ఉరకలేసిన ఉత్సాహం.. కోలాహలంగా పశువుల పండుగకోడిగిత్తల జోరు బేజారు పడ్డ యువకులువేల
చింతా వెంటేశ్వరరావు మృతి టీడీపీకు తీరని లోటు
చింతా వెంటేశ్వరరావు మృతి టీడీపీకు తీరని లోటు పెనుగంచిప్రోలు, ఆంధ్రప్రభ : మండలంలోని
ప్రవేట్ దుకాణదారుల తీరుపై అధికారుల ఆగ్రహం…
ప్రవేట్ దుకాణదారుల తీరుపై అధికారుల ఆగ్రహం… భక్తుల రాకపోకలకు ఆటంకం కలిగిస్తే లీజు
కేజీబీవీ పాఠశాలను అకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్…
కేజీబీవీ పాఠశాలను అకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్… జన్నారం, ఆంధ్రప్రభ :
2047 AP |మేం అధికారంలోకి వచ్చేసరికి..
2047 AP | మేం అధికారంలోకి వచ్చేసరికి.. 2047 AP | ఆంధ్రప్రభ,
తెలంగాణ బడ్జెట్లో అన్ని వర్గాల ప్రజలకు అన్యాయం
తెలంగాణ బడ్జెట్లో అన్ని వర్గాల ప్రజలకు అన్యాయం బీఆర్ఎస్ అధ్యక్షుడు నిరంజన్ గౌడ్
వెండి తాపడం తయారీకి రూ.50,516 లు విరాళం…..
వెండి తాపడం తయారీకి రూ.50,516 లు విరాళం….. పెనుగంచిప్రోలు, ఆంధ్రప్రభ : ప్రముఖ
కలెక్టరేట్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక…
కలెక్టరేట్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక… — జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా—
మధ్యాహ్నం భోజనంపై గరికపాటి గాడిద గుడ్డు వ్యాఖ్యలు... సోషల్ మీడియాలో ట్రోల్
గాడిద గుడ్డు గాడిద ఎక్కడన్నా గుడ్డు పెడుతుందా? అంటే అది పిల్లలను మాత్రమే కంటుంది.. కానీ గుడ్డు గాడిద గుడ్డు అనేది ఒక జాతీయంగా తెలుగులో స్థిరపడిపోయింది.. ఇది ఒక సెటైరికల్ గా వాడే పదంగా మారింది. మధ్యాహ్న భోజన పథకం అనేది గత 40 సంవత్సరాలుగా ఈ దేశంలో ప్రవేశపెట్టబడి ఎన్నో అంతర్జాతీయ సంస్థల అభినందనలు అందుకని వాటి సహకారంతో కూడా కొన్నాళ్ళు అంగన్వాడీల ద్వారా నడిచింది.. ఇప్పుడు ప్రభుత్వాలు కూడా దానిని గుర్తించి పిల్లల స్కూల్ డ్రాప్ అవుట్ లు తగ్గించడానికి సహాయపడుతుంది అని దానిని అమలు చేస్తున్నారు. అంతేకాకుండా చాలామంది పిల్లలు పోషకాహార లోపంతో ఉన్నారు అని యూనిసెఫ్ సంస్థ చాలా దేశాలలో గుర్తించింది. అందులో మన దేశం కూడా ఒకటి.. దీనిని ఎదుర్కొనడానికి ఈ మధ్యాహ్న భోజన పథకం కూడా ఒక చిన్న ప్రయత్నం అంతేకానీ అదే సమాధానం కాదు.. ఆ గుడ్లు సరిగ్గా ఉడకలేదని అసహనమో? లేక ఉపాధ్యాయులకు ఆ పని అప్ప చెప్పడం వలన వారు సరిగా కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నారు అని అసహనమో? తెలియదు కానీ ఏదో చెప్పాలని మరేదో అన్నారు. గుడ్డు గాడిద గుడ్డుతో ఆగింటే అదొక జాతీయంగా ఆగిపోయిండేది కానీ శోభనము పెళ్ళికొడుకుల ఇక మాట వింటాడా? అని అనడంతో అది అగ్నికి ఆజ్యం పోసినట్లయింది.. ఈ మధ్యన ఎందుకో ఆయన ఎక్కువగా వివాదాస్పదమైన వ్యాఖ్యలతో మాట తూలుతున్నారు. తిండి విషయంలో ఒకసారి, లేదా రాష్ట్రం పేరు మార్చాలి అని మరొకసారి, ఇక ఆడవాళ్ళ వస్త్రధారణ పైన అనేకసార్లు, చిరంజీవి గారి పైన కూడా వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేయడంతో ఆయన ఈ మధ్యన వార్తలలో ఉంటున్నారు. దానికి తోడు ఈ గుడ్డు వ్యవహారం అనవసరమైన వ్యవహారం గా ఆయన మెడకు చుట్టుకుంది. మాడుగుల నాగఫణి శర్మ లాంటి అష్టావధానులు ఎప్పుడు కూడా ఇటువంటి వివాదాలలో చిక్కుకోలేదు. వారు కూడా అష్టావధానంలో అధిక ప్రసంగం అని ఒకటి ఉంటుంది అందులో కూడా సరస చలోక్తులకు వదులుతూ ఉంటారు. అలా వ్యంగంగా మాట్లాడడం కవులకు కామన్ అయినప్పటికీ ఎందుకో ఈ గుడ్డు విషయంలో వ్యతిరేకత ఎక్కువగా వచ్చింది. చాలామంది వ్యక్తులకు, సంస్థలకు ప్రయోజనం ఉన్నప్పుడు, చాలా మంది విద్యార్థులకు దీనివలన ప్రయోజనం కలిగి ఉన్నప్పుడు, దీనివలన మాల్ న్యూట్రిషన్న్ తగ్గించే ఒక మంచి ఆలోచన ప్రభుత్వం ద్వారా జరుగుతున్నప్పుడు ఇలాంటి విషయం మాట్లాడకుండా ఉండడం, ఒకవేళ ఉపాధ్యాయుల పనితీరు దీని వలన తగ్గుతుంది అని అనుకుంటే సూటిగా సమస్య గురించి చెప్పి ఉంటే బాగుండేది.. కేయూరాణి న భూషయన్తి పురుషం హారా న చన్ద్రోజ్జ్వలా న స్నానం న విలేపనం న కుసుమం నాలఙ్కృతా మూర్ధజాః । వాణ్యేకా సమలఙ్కరోతి పురుషం యా సంస్కృతా ధార్యతే క్షీయన్తేఖిల భూషణాని సతతం వాగ్భూషణం భూషణమ్ ॥ భుజ కీర్తులు గానీ దండ కడియాల వంటి అలంకరణలు పురుషుని అలంకరింపవు. చంద్రుని కాంతివలె ఉజ్జ్వలముగా ప్రకాశిచునటువంటి ముత్యాల హారములు, చంద్రహారములు సూర్య హారములు వంటి హారములు గానీ పురుషుని అలంకరింపవు. పన్నీటి జలకాలు, సుగంధ ద్రవ్యాల సువాసనలతో కూడిన శరీర లేపనములు మైపూతలు పురుషుని అలంకరింపవు. పూల ధారణలు, వివిధ రకాలా కేశాలంకరణలూ పురుషునికి నిజమైన అలంకరణలు కా జాలవు. వ్యాకరణాది శాస్త్రములచేత సంస్కరింపబడినటువంటి ఏ వాక్కు అయితే పురుషునిచే ధరింపబడుచున్నదో ఆ ఒక్క వాక్కు మాత్రమే పురుషునికి సరియైన అలంకారప్రాయమగు భూషణము. తక్కిన సువర్ణమయాదిభూషణములన్నియును క్రమేణ క్షీణించును. ఎల్లప్పుడును ధరింపబడియున్నట్టి వాక్భూషణమే నశించనటువంటి నిజమైన భూషణము. మీరేమంటారు? డాక్టర్ చింతా ప్రభాకర్ రెడ్డి ఎంఎస్ ఎంసిహెచ్ గుండె, ఊపిరితిత్తుల శస్త్రచికిత్స నిపుణులు
ఆర్యవైశ్యుల అభ్యున్నతే కూటమి ప్రభుత్వ లక్ష్యం..!
ఆర్యవైశ్యుల అభ్యున్నతే కూటమి ప్రభుత్వ లక్ష్యం..! వెండి కిరిటాలు, బంగారపు ఉంగరాలు నాకొద్దు..!నా
అంజుమన్ షాపుల అమ్మకం పేరుతో భారీ దోపిడీ…
అంజుమన్ షాపుల అమ్మకం పేరుతో భారీ దోపిడీ… లీజుదారులకు న్యాయం చేయకుంటే ఆందోళన
అన్నదాత సంతోషం కోసం అన్నగా బాధ్యత తీసుకున్నా
‘రైతును ధైర్యంగా సాగు మడిలో నిలబెట్టేందుకు భరోసా ఇస్తున్నా’ ఎక్స్ వేదికగా సిఎం రేవంత్రెడ్డి ట్వీట్ మనతెలంగాణ/హైదరాబాద్: రైతాంగానికి సిఎం రేవంత్రెడ్డి శుభవార్త చెప్పారు. సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం నర్మెటలో రూ.300 కోట్లతో నిర్మించిన ఆయిల్పామ్ కర్మాగారం సిఎం రేవంత్రెడ్డి చేతులమీదుగా ప్రారంభానికి వెళ్లే ముందు ‘రైతును ధైర్యంగా సాగు మడిలో నిలబెట్టేందుకు భరోసా ఇస్తున్నానని’ సిఎం రేవంత్రెడ్డి ట్వీట్ చేశారు. అన్నదాత సంతోషం కోసం అన్నగా బాధ్యత తీసుకున్నానని ఆయన ఎక్స్లో పేర్కొన్నారు. 70 లక్షల మంది రైతన్నల కోసం రూ.9,000 కోట్ల రైతు భరోసా నిధుల విడుదలకు నేడు శ్రీకారం చుడుతున్నామని, సిద్ధిపేట జిల్లా నర్మెట గ్రామ వేదికగా మరోసారి మా పాలనలో రైతే రాజు అని రుజువు చేస్తూ పథకాన్ని అమలు చేస్తున్నామని ఆయన తెలిపారు. రైతులకు ఆర్థిక సాయంతో చేతులు దులుపుకోవడం కాదనీ, కేవలం 17 నెలల వ్యవధిలో ఫామ్ ఆయిల్ పరిశ్రమ మొదలు పెట్టి, పూర్తి చేసి నేడు రైతు లోకానికి అంకితం చేస్తున్నామని ఆయన తెలిపారు. దానికి కొనసాగింపుగా రిఫైనరీ యూనిట్కు శంకుస్థాపన చేస్తున్నామని ఆయన వెల్లడించారు.
ఐపిఎల్ ఆడాలంటే.. ప్రత్యేక డిమాండ్లు.. ఫన్నీగా కోహ్లీ రిప్లై..
టీం ఇండియా స్టార్ బ్యాట్స్మెన్ విరాట్ కోహ్లీ ఎక్కువ శాతం లండన్లో ఉంటున్న విషయం తెలిసిందే. మ్యాచ్ ఉన్న సమయంలో మాత్రమే ఇండియాకు వచ్చి మళ్లీ పూర్తవగానే తిరిగి వెళ్లిపోతున్నాడు. అయితే కొద్ది రోజుల్లో ప్రారంభమయ్యే ఐపిఎల్ కోసం విరాట్ ఇప్పటికే బెంగళూరు చేరుకొని అక్కడ సాధన కూడా ప్రారంభించాడు. ఈ నేపథ్యంలో విరాట్.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుని కొన్ని డిమాండ్లు చేసినట్లు సోషల్మీడియాలో వార్తలు వైరల్ అయ్యాయి. అందులో ఒకటి బెంగళూరు నుంచి నేరుగా లండన్కి ఒక ఛార్టెర్డ్ ఫ్లైట్ కావాలని విరాట్ డిమాండ్ చేసినట్లు కథనాలు పుట్టుకొచ్చాయి. అయితే దీనిపై విరాట్ వ్యంగ్యంగా స్పందించాడు. ‘‘ఈసారి ఐపిఎల్కు విరాట్ కోహ్లీ భారీ డిమాండ్లతో వచ్చాడు. మాకున్న సమాచారం ప్రకారం.. భారత్ టు లండన్కు ఛార్టర్డ్ ఫ్లైట్కి అనుమతి ఇవ్వాలి. మ్యాచ్లకు కనీసం మూడు రోజుల కంటే ఎక్కువ వ్యవధి ఉంటే లండన్కు పంపాలి. తదుపలి మ్యాచ్కు ఒక్క రోజు ముందు మాత్రమే అక్కడి నుంచి వస్తా’’ అని రాసిన పోస్ట్ను విరాట్ షేర్ చేశాడు. దానికి రెండు నవ్వుతూ ఉండే ఎమోజీలను జత చేశాడు. దీంతో విరాట్పై వచ్చిన కథనాలు అన్ని అవాస్తవం అని తేలిపోయింది.
ఎస్ఎల్బిసి శ్రీశైలం ఎడమ గట్టు కాలువ సొరంగం పనులకు ఎట్టకేలకు మోక్షం?
మన్నెవారి పల్లి వద్ద ఔట్లెట్ వైపు ప్రత్యేక పూజలు నిర్వహించి టన్నెల్ను పునః ప్రారంభించిన అధికారులు మనతెలంగాణ/హైదరాబాద్: ఎస్ఎల్బిసి శ్రీశైలం ఎడమ గట్టు కాలువ సొరంగం పనులకు ఎట్టకేలకు మోక్షం లభించింది. గతేడాది ఫిబ్రవరి 22న టన్నెల్లో జరిగిన ప్రమాదం కారణంగా నిలిచిపోయిన పనులు, సుమారు ఏడాది కాలం తర్వాత తిరిగి ప్రారంభం కావడంతో నల్లగొండ జిల్లా రైతాంగం హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ మధ్య మన్నెవారి పల్లి వద్ద ఔట్లెట్ వైపు అధికారులు ప్రత్యేక పూజలు నిర్వహించి ఎస్ఎల్బిసి టన్నెల్ పునః ప్రారంభించి నట్టుగా సమాచారం ఈ ప్రాజెక్టు పనులు గతంలో నిలిచిపోవడంతో జిల్లాలోని సాగునీటి సరఫరాపై ప్రభావం పడింది. అయితే, ఇప్పుడు పనులు మొదలవ్వడంతో ఈ ప్రాంత రైతాంగంలో కొత్త ఆశలు చిగురించాయి. సొరంగం పనులను వేగవంతం చేసేందుకు అధికారులు ప్రస్తుతం డిబిఎం (- డ్రిల్లింగ్ అండ్ బ్లాస్టింగ్) పద్ధతిని అనుసరిస్తున్నారు. ఆధునిక సాంకేతికతతో ఈ డ్రిల్లింగ్ పనులను పూర్తి చేసి, నిర్ణీత కాల వ్యవధిలో ప్రాజెక్టును అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది. శ్రీశైలం రిజర్వాయర్ నుంచి నీటిని మళ్లీంచే ఈ సొరంగం పూర్తయితే, నల్లగొండ జిల్లాలోని లక్షలాది ఎకరాల బీడు భూములు సస్యశ్యామలం కానున్నాయి. రాష్ట్రంలో ఎస్ఎల్బిసి టన్నెల్ ప్రమాదం గత సంవత్సరం ఫిబ్రవరిలో జరిగింది. అప్పటి నుంచి టన్నెల్ పనులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన కార్మికుల్లో కొంతమంది మృతదేహాల ఆచూకీ కూడా లభ్యం కాలేదు. కానీ, ఈ ప్రాజెక్టు పనులపై రాష్ట్ర ప్రభుత్వం వేగంగా చర్యలు తీసుకుంది.
2రెండో ఎస్టీపీ పనులను త్వరితగతిన పూర్తిచేయాలి…2
రెండో ఎస్టీపీ పనులను త్వరితగతిన పూర్తిచేయాలి… వీఎంసీ ఇంజనీరింగ్ అధికారులకు కలెక్టర్ డా.
చిన్నారిని ఆశీర్వదించిన మాజీ ఎమ్మెల్యే ధర్మారెడ్డి
చిన్నారిని ఆశీర్వదించిన మాజీ ఎమ్మెల్యే ధర్మారెడ్డి పరకాల, ఆంధ్రప్రభ : పట్టణంలో చిన్నారిని
BRS |సీఎం రేవంత్ పై విమర్శలు..
BRS | సీఎం రేవంత్ పై విమర్శలు.. BRS |ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్:
Sharwa’s Biker Trailer: First-Of-Its-Kind Indian Racing Spectacle
Charming Star Sharwa’s next outing Biker shifts gears with a trailer that fires on all cylinders, raising the anticipation for its April 3rd release. Directed by Abhilash Reddy and backed by UV Creations, the film positions itself as a rare blend of high-speed racing and intense family drama. The trailer opens with a sharp question- […] The post Sharwa’s Biker Trailer: First-Of-Its-Kind Indian Racing Spectacle appeared first on Telugu360 .
హనుమంతరాయ చౌదరి మరణం ప్రజలకు తీరని లోటు…సిపిఐ నేత డి.జగదీష్
హనుమంతరాయ చౌదరి భౌతిక కాయానికి నివాళులు అర్పించిన సిపిఐ నాయకులు విశాలాంధ్ర, కళ్యాణదుర్గం: ప్రజా సమస్యల పరిష్కారాన్ని తన జీవిత ధ్యేయంగా తీసుకుని జీవితాంతం ప్రజాపక్షపాతిగా సేవలందించిన మాజీ ఎమ్మెల్యే, టిడిపి సీనియర్ నాయకుడు ఉన్నం హనుమంతరాయ చౌదరి అజాతశత్రువుగా నిలిచారని, ఆయన మరణం టిడిపి పార్టీకి మాత్రమే కాకుండా కళ్యాణదుర్గం ప్రజలకు తీరని లోటు అని సిపిఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు దేవరగుడి జగదీష్ పేర్కొన్నారు.ఆదివారం ఎర్రంపల్లిలోని హనుమంతరాయ చౌదరి స్వగృహంలో ఆయన భౌతిక కాయానికి […] The post హనుమంతరాయ చౌదరి మరణం ప్రజలకు తీరని లోటు…సిపిఐ నేత డి.జగదీష్ appeared first on Visalaandhra .
Kannada Superstar Yash’s upcoming film Toxic was planned for 2025 release but it was finally planned for March 19th release. Then came Dhurandhar: The Revenge and Toxic walked out of the race to avoid the clash. The team cited the Gulf war as the reason for the postponement but the real reasons are different. The […] The post Yash’s Toxic: A Great Escape appeared first on Telugu360 .
Senior Congress Leader Jeevan Reddy Signals Exit, Sets June 25 for Final Decision
Senior Congress leader and former MLC T. Jeevan Reddy has created a major stir in Telangana politics by indicating his decision to quit the party. A veteran with over four decades of association with the Congress, Jeevan Reddy has openly expressed deep dissatisfaction with the party leadership and its recent functioning. In a clear statement, […] The post Senior Congress Leader Jeevan Reddy Signals Exit, Sets June 25 for Final Decision appeared first on Telugu360 .
మృతునికి నివాళులర్పించిన మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్
మృతునికి నివాళులర్పించిన మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ పరకాల, ఆంధ్రప్రభ : పట్టణంలో
Revanth Reddy : సిద్ధిపేటలో నాయకత్వాన్ని మార్చండి.. మంత్రిని చేస్తాం : రేవంత్ రెడ్డి
సిద్ధిపేటలో మార్పు చేసి చూడాలని, మంచి జరుగుతుందో లేదో చూడాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు
బీజేపీ శిక్షణ తరగతులు పూర్తి..
చెన్నూర్, ఆంధ్రప్రభ : గత రెండురోజులుగా స్థానికంగా జరుగుతున్నా భారతీయ జనతాపార్టీ మూడు
యుద్ధం వద్దు – శాంతి ముద్దు” నినాదంతో తిరుపతిలో మహా శాంతి ర్యాలీ
ప్రపంచ దేశాలకు తిరుపతి నుంచి బలమైన శాంతి సందేశం ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు, యుద్ధ వాతావరణం పట్ల ఆందోళన వ్యక్తం చేస్తూ, “యుద్ధం వద్దు – శాంతి ముద్దు”, “యుద్ధం కాదు – శాంతి కావాలి” అనే నినాదాలతో ఈరోజు తిరుపతి నగరంలో విశాలమైన శాంతి ర్యాలీ ఘనంగా నిర్వహించబడింది.మరణిస్తున్న పసి కందులు, అమాయక ప్రజలు మరియు యుద్ధ వాతావరణం పట్ల మనస్సు కలత చెందిన రీచ్ గ్లోబల్ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ రమేష్ నాథ్ […] The post యుద్ధం వద్దు – శాంతి ముద్దు” నినాదంతో తిరుపతిలో మహా శాంతి ర్యాలీ appeared first on Visalaandhra .
చెన్నైకు చెందిన సుబ్బారావ్ అపారల్స్ సంస్థ టీటీడీ శ్రీ బాలాజీ ఆరోగ్య వరప్రసాదిని పథకానికి ఆదివారం రూ.కోటి విరాళంగా అందించింది. The post టీటీడీకి రూ.కోటి విరాళం appeared first on Visalaandhra .
పంట మార్పిడి ద్వారానే.. వ్యవసాయం లాభసాటి: సిఎం
నర్మెట: ఆర్థిక ఇబ్బందులు ఉన్న రైతు సంక్షేమ కార్యక్రమాలు కొనసాగిస్తున్నామని సిఎం రేవంత్ రెడ్డి అన్నారు. సిద్ధపేట జిల్లా నర్మెటలో రూ.300 కోట్లతో నిర్మించిన ఆయిల్పామ్ ఫ్యాకర్టీని ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో రైతు భరోసా నిధులు విడుదల చేశారు. మొదటి విడుతలో రూ.3,600 కోట్లను విడుదల చేశారు. విడుదల చేసిన మొత్తం 70 లక్షల మంది రైతుల ఖాతాల్లో జమా అవుతుంది. అనంతరం సిఎం మాట్లాడుతూ.. ఆర్థిక సమస్యలు ఇబ్బంది పెడుతున్నా.. రైతుల విషయంలో మాత్రం వెనుకంజ వేయటం లేదని అన్నారు. ఆర్థిక సమస్యలు అభివృద్ధికి అవరోధంగా మారాయని తెలిపారు. రైతుభరోసా నిధులను మొత్తం మూడు విడతల్లో పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. 45 రోజుల్లో 3 విడతల్లో రైతుల ఖాతాల్లో రూ.9వేల కోట్లు వేయనున్నట్లు సిఎం తెలిపారు. ‘‘రైతులకు ఉచిత విద్యుత్ ఇచ్చి, రుణమాఫీ కూడా చేశాం. వరికి బోనస్ ఇస్తున్నాం. వరదల వల్ల నష్టపోతే పరిహారం ఇస్తున్నాం. రైతుల కోసం ఇప్పటివరకు రూ.1.40 లక్షల కోట్లు ఖర్చు చేశాం. తెలంగాణ ప్రాంతం నిజాం కాలంలోనే వాణిజ్య పంటలకు ప్రసిద్ధిగా ఉండేది. రాష్ట్రంలో పంటల విధానంలో మరిన్ని మార్పులు రావాలి. గతంలో రంగారెడ్డి జిల్లాలో కూరగాయలు, పండ్లు, ఆకుకూరలు బాగా పండించేవారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం వల్ల రంగారెడ్డి జిల్లా పంటల సాగు తగ్గింది. కూరగాయలు, పండ్లు ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది. కేంద్రం 50 లక్షల టన్నుల వరి మాత్రమే కొంటామని చెప్తోంది. పంట మార్పిడి ద్వారా మాత్రమే.. వ్యవసాయం లాభసాటి అవుతుంది’’ అని సిఎం తెలిపారు. సిద్ధిపేటలో నిర్మించినటువంటి ఫ్యాక్టరీ కొడంగల్లోనూ నిర్మించాలని మంత్రి తుమ్మలకు విజ్ఞప్తి చేస్తున్నానని సిఎం అన్నారు. ‘‘అంకాపూర్ రైతులను ఆదర్శంగా తీసుకుని రైతులంతా ముందుకెళ్లాలి. తెలంగాణలో ఒక్కో జిల్లా.. ఒక్కో పంటలకు ప్రసిద్ధి. తెలంగాణలో సారవంతమైన భూములున్నాయి.. కష్టపడే రైతులు ఉన్నారు. మన పంటలను ఎగుమతి చేసే దిశగా ప్రభుత్వం కృషి చేస్తోంది. రాష్ట్రంలో కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా చేయాలని నిర్ణయించాం. మహిళలను వ్యాపారులుగా తీర్చిదిద్దుతున్నాం. ఒకప్పుడు సౌరవిద్యుత్ వ్యాపారం అంబానీ, అదానీ వంటి వారు చేసేవారు. ఈ ప్రభుత్వం మహిళలచే సోలార్ప్లాంట్లను ఏర్పాటు చేయించింది. ఈ ప్రభుత్వం మహిళలను ఆర్టిసి బస్సులకు యజమానులను చేసింది’’ అని సిఎం పేర్కొన్నారు.
70 lakh people | 45 రోజుల్లో 9 వేల కోట్లు…
70 lakh people | 45 రోజుల్లో 9 వేల కోట్లు… 70
కారు–బైక్ ఢీ…. ఊరుకొండ, ఆంధ్రప్రభ : కారు, బైక్ ఢీకొన్న ప్రమాదంలో బైక్పై
తెలంగాణలో అన్నదాతలు ఎంతగానో ఎదురుచూస్తున్న రైతు భరోసా నిధులు ఎట్టకేలకు విడుదలయ్యాయి. సిద్దిపేట జిల్లా నర్మెటలో ఆదివారం నిర్వహించిన సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతు భరోసా నిధులను విడుదల చేశారు. తొలి విడతగా 70లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.3,600 కోట్లు విడుదల చేసినట్లు సిఎం తెలిపారు. ఒక ఎకరం వరకు రైతులందరికీ ఈ నిధులు జమ కానున్నాయి. అయితే, ఇవాళ ఆదివారం కావడంతో రేపు రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేయనున్నారు. కాగా, కాంగ్రెస్ ప్రభుత్వం మూడు విడతల్లో రైతుల ఖాతాల్లో మొత్తం రూ. 9 వేల కోట్లను జమ చేయనుంది.
సేవలకు సలాం… గోనెల నానికి నంది అవార్డు… బూర్గంపాడు, ఆంధ్రప్రభ : భద్రాద్రి
చిత్తూరుపై రైల్వేశాఖ చిన్నచూపు
ఆగని కీలక ఎక్స్ ప్రెస్ రైళ్లు*కాట్పాడి, తిరుపతికి వెళుతున్న ప్రయాణీకులు జిల్లా కేంద్రమైన చిత్తూరు రైల్వే స్టేషన్ ప్రస్తుతం అధికారుల నిర్లక్ష్యానికి నిలువుటద్దంగా మారింది. ప్రతిరోజూ ఈ స్టేషన్ మీదుగా పదుల సంఖ్యలో ఎక్స్ ప్రెస్ రైళ్లు పరుగు తీస్తున్నా… అందులో సగం కంటే ఎక్కువ రైళ్లకు ఇక్కడ స్టాపింగ్ లేకపోవడం గమనార్హం. రూ.కోట్లు ఆదాయాన్ని రైల్వే శాఖకు అందిస్తున్నా… కనీసం రైళ్లు ఆపడం లేదంటే అధికారులకు ఈ ప్రాంతంపై ఎంతటి నిర్లక్ష్యం ఉందో అర్థమవుతోంది. ఆదాయం […] The post చిత్తూరుపై రైల్వేశాఖ చిన్నచూపు appeared first on Visalaandhra .
March25th | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : మాజీ మంత్రి జీవన్ రెడ్డి
ఆర్థిక సహాయం అందజేత.. టేకుమట్ల, ఆంధ్రప్రభ : భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం
శాశ్వత పరిష్కారం కోసం ఎమ్మెల్యేకు వినతి పత్రం…
శాశ్వత పరిష్కారం కోసం ఎమ్మెల్యేకు వినతి పత్రం… చిట్యాల, ఆంధ్రప్రభ : మండల
పైప్డ్ గ్యాస్.. సురక్షితం, సౌకర్యవంతం…
పైప్డ్ గ్యాస్.. సురక్షితం, సౌకర్యవంతం… పీఎన్జీ కనెక్షన్ దిశగా ప్రజలు దృష్టిసారించాలి..ముందు జాగ్రత్తగా
ఆడ.. మగ..వరి అందమైన మడి… ఆడ మగ వరి వేరు వేరు వరసలో..మగరకం
పంజాగుట్టలో విషాదం.. బాల్కనీ స్లాబ్ కుప్పలకూలి ఇద్దరు మృతి
బాల్కనీ స్లాబ్ కుప్పకూలి ఇద్దరు మృతి చెందారు. ఈ విషాద సంఘటనల హైదరాబాద్ పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని కుందన్ బాగ్ మెథడిస్ట్ కాలనీలో చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనాస్థలానికి చేరుకుని ఘటనపై ఆరా తీశారు. పోలీసుల వివరాల ప్రకారం.. మెథడిస్ట్ కాలనీలోని శ్రీవాత్స అపార్ట్మెంట్ యజమాని ద్వారకా ప్రసాద్.. విద్యుత్ పనుల నిమిత్తం ఇద్దరు కూలీలను తన నివాసానికి పిలిపించాడు. మూడో అంతస్తుకు తీసుకెళ్లి పనుల గురించి మాట్లాడుతుండగా.. ఉన్నట్టుండి ఒక్కసారిగా బాల్కనీ స్లాబ్ కుప్పకూలింది. దీంతో ముగ్గురు కిందపోయారు. స్లాబ్ శిథిలాలు బలంగా తగలడంతో తీవ్రంగా గాయపడిన కూలీ వర్కర్లు ఇద్దరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. యజమాని ద్వారకా ప్రసాద్ కు గాయాలు అయ్యాయి. వెంటనే స్థానికులు చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. మృతులను సీతారాంబాగ్కు చెందిన దేవీదాస్ (56), వివేక్ (32)లుగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.
నేరాలను అదుపులో ఉంచడానికి సీసీ కెమెరాలు…
నేరాలను అదుపులో ఉంచడానికి సీసీ కెమెరాలు… ముత్తునూరులో సీసీ కెమెరాలు అమరచాలని ఎస్సై
కాంగ్రెస్లో కొనసాగలేను.. టి.జీవన్ రెడ్డి లేఖ
జగిత్యాల: సీనియర్ రాజకీయ నేత టి.జీవన్ రెడ్డి విషయంలో గత కొంతకాలంగా జరుగుతున్న ప్రచారం నిజమైంది. ఆయన కాంగ్రెస్ పార్టీని వీడుతున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు జగిత్యాల కాంగ్రెస్ కార్యకర్తలకు జీవన్ రెడ్డి లేఖ రాశారు. కాంగ్రెస్లో కొనసాగలేనంటూ లేఖలో పేర్కొన్నారు. గత 20 నెలలుగా పార్టీలో మానసిక క్షోభకు గురవుతున్నానని అన్నారు. అవమానాలకు గురవుతూ పార్టీలో కొనసాగలేని పరిస్థితి నెలకొందని.. ఈ నెల 25న కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలతో సమావేశమవుతా అని తెలిపారు. అందరి సలహాలు, సూచనలతో భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని అన్నారు. తన రాజకీయ ప్రస్థానంలో ప్రతీ ఒక్కరి తోడు, మార్గదర్శనం కావాలని కోరారు.
రూ.50 లక్షలతో శివాలయంలో అభివృద్ధి పనులు
రూ.50 లక్షలతో శివాలయంలో అభివృద్ధి పనులు హుజూర్నగర్, ఆంధ్రప్రభ ; హుజూర్నగర్ పట్టణంలో
Trivikram | టార్గెట్ ఫిక్స్.. Trivikram | త్రివిక్రమ్ – వెంకటేష్ ఆదర్శ
కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ తగిలే అవకాశం
భీమారం, ఆంధ్రప్రభ ; కాంగ్రెస్ మండల పార్టీకి బిగ్ షాక్ తగలనుందా అంటే
నర్సంపేట పెళ్లి వేడుకలో భావోద్వేగ క్షణాలు
నర్సంపేట పెళ్లి వేడుకలో భావోద్వేగ క్షణాలు నర్సంపేట రూరల్, ఆంధ్రప్రభ : పెళ్లి
శ్రీ సీతారాముల కళ్యాణంనకు ఏర్పాట్లు…
శ్రీ సీతారాముల కళ్యాణంనకు ఏర్పాట్లు… చౌటుప్పల్, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా
Rohit Reddy |ఫామ్హౌస్ డ్రగ్స్ కేసులో సిట్ వేగం..
Rohit Reddy | ఫామ్హౌస్ డ్రగ్స్ కేసులో సిట్ వేగం.. Rohit Reddy
చిన్నారులకు మాజీ ప్రభుత్వ విప్ సునీత ఆశీర్వాదం…
చిన్నారులకు మాజీ ప్రభుత్వ విప్ సునీత ఆశీర్వాదం… ఆలేరు, ఆంధ్రప్రభ : యాదాద్రి
ఘనంగా ప్రపంచశాంతి కోరుతూ కవి సమ్మేళనం..
ఘనంగా ప్రపంచశాంతి కోరుతూ కవి సమ్మేళనం.. వరల్డ్ పీస్ సొసైటీ తెలంగాణ ప్రభుత్వ
బడ్జెట్ అంతా డోల్ల.. ఆంధ్రప్రభ ప్రతినిధి , భూపాలపల్లి : ప్రజల ఆశలను

25 C