LIK Trailer: A 2040 Love story
Tamil young actor Pradeep Ranganathan is racing ahead with back-to-back hits. His upcoming film is titled Love Insurance Kompany (LIK). Vignesh Shivan is the director and Nayanthara is the producer. The trailer of the film is out and LIK is a love story set in 2040. The film is a satire on how humans depend […] The post LIK Trailer: A 2040 Love story appeared first on Telugu360 .
Amaravati vs MAVIGUN: Confusion Is Sold as Vision
On the day Parliament cleared Amaravati as the capital of Andhra Pradesh, Y. S. Jagan Mohan Reddy decided it was the perfect moment to introduce a brand new idea. Not with a detailed blueprint, but with a sarcastic smile, a fresh concept with MA-VI-GUN was bought in front of the media. According to him, linking […] The post Amaravati vs MAVIGUN: Confusion Is Sold as Vision appeared first on Telugu360 .
ఎల్డిఎఫ్-బిజెపి-ఆర్ఎస్ఎస్లు ఒక్కటయ్యాయి: రాహుల్ గాంధీ
తిరువనంతపురం: కేరళలో యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ (యూడీఎఫ్)ను అధికారంలోకి రాకుండా చేయాలని.. భారతీయ జనతా పార్టీ (బీజేపీ), సైద్ధాంతిక గురువు అయిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్), లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ (ఎల్డీఎఫ్)తో చేతులు కలిపిందని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఆరోపించారు. ఎల్డీఎఫ్ ఇకపై వామపక్ష కూటమి కాదని..మత హింసను ప్రేరేపించే వారితో జత కట్టిందని రాహుల్ విమర్శించారు. కేరళలోని ఎర్నాకుళంలో జరిగిన ఎన్నికల ర్యాలీలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. ఎల్డీఎఫ్ బీజేపీకి ఎప్పటికీ ముప్పు కాలేదని.. కాషాయ పార్టీకి, ఆర్ఎస్ఎస్కు కాంగ్రెస్ మాత్రమే సవాలు విసరగలదని అన్నారు. ఈ ఎన్నికలు ఎల్డిఎఫ్, యుడిఎఫ్ల మధ్య జరుగుతున్నట్లు కనిపిస్తున్నప్పటికీ, ఈ ఎన్నికల్లో బిజెపి, ఆర్ఎస్ఎస్, ఎల్డిఎఫ్ల మధ్య చీకటి ఒప్పందం కుదిరిందని.. ఇది అందరికీ స్పష్టంగా తెలుసు అని అన్నారు. బిజెపి, ఆర్ఎస్ఎస్లు.. మైనారిటీలను, ప్రతిపక్ష నాయకులను లక్ష్యంగా చేసుకుంటున్నాయని, తనపై 36 కేసులు నమోదయ్యాయని చెప్పారు. మోడీ ప్రభుత్వం తన లోక్సభ సభ్యత్వాన్ని కూడా రద్దు చేసిందని, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తనను 55 గంటల పాటు విచారించిందన్నారు.ఇక, శబరిమల ఆలయంలోని బంగారం వివాదంపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ఎల్డిఎఫ్లపై తీవ్ర విమర్శలు చేశారు. ఆలయంలోని బంగారాన్ని ఎల్డిఎఫ్ నాయకులు దొంగిలించారని, దీనిపై మోడీ మౌనం వహించారని ఆయన ఆరోపించారు.
కుప్పకూలిన నాలుగు అంతస్తుల హోటల్.. ఒకరు మృతి, పలువురికి గాయాలు
భోపాల్: మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని అనుప్పూర్ జిల్లాలో విషాద సంఘటన చోటుచేసుకుంది. జిల్లాలోని కోట్మా పట్టణంలో శనివారం సాయంత్రం ఓ నాలుగు అంతస్తుల హోటల్ ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఈ ఘటనలో ఒకరు వ్యక్తి మరణించగా.. పలువురు గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు, రెస్క్యూ సిబ్బంది.. హుటాహుటినా సంఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఐదుగురు శిథిలాల కింద చిక్కుకున్నట్లు అనుమానంగా ఉందని పోలీసులు తెలిపారు. శిథిలాల కింద చిక్కుకున్న వారిని బయటకు తీసేందుకు ప్రస్తుతం సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. హోటల్ ఉన్న స్థలానికి ఆనుకునే నిర్మాణ పనులు జరుగుతున్నాయని పోలీసులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉందని.. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతామని చెప్పారు.
అవన్నీ అవాస్తవాలే.. కాంగ్రెస్పై మోదీ విమర్శలు..
తిరువనంతపురం: కాంగ్రెస్ పార్టీ అవాస్తవాలు ప్రచారం చేస్తోందని ప్రధాని నరేంద్ర మోడీ మండిపడ్డారు. కేరళలోని పథనంథిట్టలోని తిరువళ్ల మున్సిపాలిటీలో జరిగిన ఎన్నికల ప్రచారంలో మోడీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోడీ మాట్లాడుతూ.. కేరళలోని ఎల్డిఎఫ్ ప్రభుత్వానికి కౌంట్డౌన్ మొదలైందని, బిజెపి నేతృత్వంలోని ఎన్డిఎ అధికారంలోకి వస్తుందని పేర్కొన్నారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే.. ఈశాన్య రాష్ట్రాల తరహాలో అభివృద్ధి ప్రాజెక్టులు చేపడతామని అన్నారు. పశ్చిమాసియా అంశంపై కాంగ్రెస్ నేతలు భయాన్ని సృష్టించే వ్యాఖ్యలు చేస్తున్నారని అన్నారు. జనాభా నియంత్రణ వల్ల దక్షిణాది రాష్ట్రాలు లోక్సభ సీట్లు కోల్పోతాయని వస్తోన్న వాదనలు అవాస్తమని తేల్చి చెప్పారు. ఆ తర్వాత శబరిమల రైల్వే ప్రాజెక్టు గురించి మోదీ మాట్లాడారు. ఈ ప్రాజెక్టు కొత్త అవకాశాలు తీసుకురాగలదని పేర్కొన్నారు. ఇది శబరిమలకు ప్రత్యక్ష అనుసంధానాన్ని మెరుగుపరుస్తుందని, స్థానిక వ్యాపారులకు కొత్త ఊపునిస్తుందని చెప్పారు. యువతకు కొత్త ఉపాధి మార్గాలను తెలుస్తుందని వివరించారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టును అసంపూర్తిగా వదిలేసిందని విమర్శించారు. బిజెపి డబుల్ ఇంజిన్ సర్కార్ అధికారంలోకి వస్తే.. ఇలాంటి అడ్డంకులన్నీ తొలగిపోతాయన్నారు.
స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గం పేద ప్రజల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్ద పీట..
తిర్యాని పోలీస్ స్టేషన్ ఆకస్మిక తనిఖీ…
తిర్యాని పోలీస్ స్టేషన్ ఆకస్మిక తనిఖీ… అసాంఘిక కార్యకలాపాల పట్ల కఠినంగా వ్యవహరించాలిపోలీస్
మైనర్ బాలికపై వేధింపులు… చిట్యాల, ఆంధ్రప్రభ : ఓ మైనర్ బాలికను ప్రేమ
సన్రైజర్స్ హైదరాబాద్ కు బిగ్ షాక్..
హైదరాబాద్: సన్రైజర్స్ హైదరాబాద్ కు బిగ్ షాక్ తగిలింది. కెప్టెన్ పాట్ కమిన్స్ వెన్ను గాయం కారణంగా ఈ సీజన్లోని తొలి రెండు మ్యాచ్లకు దూరమైన సంగతి తెలిసిందే. త్వరలోనే జట్టులోకి తిరిగి వస్తాడనుకున్న కమిన్స్ ఎంట్రీ మరింత ఆలస్యమయ్యేలా ఉంది. ఇప్పటికే అతను లేకపోవడంతో హైదరాబాద్ బౌలింగ్ ఆందోళన కలిగిస్తోంది. ఈ క్రమంలో కమిన్స్ తిరిగి ఆస్ట్రేలియాకు వెళ్లిపోయాడు. కమిన్స్, గాయం కారణంగా.. యాషెస్ సిరీస్లోని మూడో టెస్టు నుంచి ఆటకు దూరంగా ఉన్నాడు. టీ20 ప్రపంచకప్కు కూడా దూరమయ్యాడు. గాయం ఉన్నప్పటికీ, ఐపీఎల్ ప్రారంభానికి ముందు కమిన్స్, హైదరాబాద్ శిబిరంలో చేరి నెట్స్లో చురుకుగా బౌలింగ్ చేశాడు. అయితే, అతను తిరిగి మైదానంలోకి దిగేందుకు క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) ఇంకా అనుమతి ఇవ్వలేదు. దీంతో తుది అనుమతి కోసం కమిన్స్ ఇప్పుడు తిరిగి ఆస్ట్రేలియాకు వెళ్లినట్లు తెలుస్తోంది. సీఏ పర్యవేక్షణలో త్వరలో స్కానింగ్ జరగనుందని.. ఈక్రమంలో ఏప్రిల్ 17 నాటికి హైదరాబాద్ జట్టులో తిరిగి చేరనున్నట్లు సమాచారం. దీంతో కమిన్స్ మరో మూడు మ్యాచ్లకు దూరమవ్వనున్నాడు. అదీ కూడా అతని స్కానింగ్ రిజల్ట్ పై ఆధార పడి ఉంది. కాగా.. ఎస్ఆర్హెచ్ తన తర్వాతి మూడో మ్యాచ్ లో లక్నోతో తలపడనుంది. తొలి మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చేతిలో ఘోర పరాజయం పాలైన హైదరాబాద్, రెండో మ్యాచ్లో పుంజుకుని కోల్కతా నైట్ రైడర్స్పై 65 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.
కాటమయ్య పండుగకు ముందస్తు ఏర్పాట్లు…
కాటమయ్య పండుగకు ముందస్తు ఏర్పాట్లు… స్టేషన్ ఘన్పూర్, ఆంధ్రప్రభ : స్టేషన్ ఘన్పూర్
అడవి పంది – బైక్ ఢీ ముగ్గురికి తీవ్ర గాయాలు ఉట్నూర్ /జైనూర్,
తొర్రూరును ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతా..
తొర్రూరును ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతా.. తొర్రూరు, ఆంధ్రప్రభ : తొర్రూరు పట్టణాన్ని అన్ని
ఏప్రిల్ 9 నుంచే హేలీ టూరిజం సేవలు ప్రారంభం:
ఏప్రిల్ 9 నుంచే హేలీ టూరిజం సేవలు ప్రారంభం: మంత్రి జూపల్లి కృష్ణారావు..
సింగరేణిలో సహజ మరణానికి పది లక్షల ఉచిత బీమా పథకం అమలు
సింగరేణి సంస్థలో కార్మికుల సహజ మరణానికి పది లక్షల ఉచిత బీమా పథకం అమలు చేస్తున్నట్లు సంస్థ శనివారం ఓ ప్రకటనలో వెల్లడించింది. ఇప్పటివరకు సింగరేణిలో కోటి రూపాయల ప్రమాద బీమా పథకాన్ని అమలు చేస్తున్న యూనియన్ బ్యాంక్ సింగరేణి యాజమాన్యం చేసిన సూచనల మేరకు సహజ మరణం చెందిన కార్మికులకు కూడా ఉచిత బీమా సౌకర్యాన్ని కల్పించాలని నిర్ణయించింది. యూనియన్ బ్యాంకులో కార్పోరేట్ శాలరీ అకౌంటు కలిగి ఉన్న కార్మికులు లేదా అధికారులు ఎవరైనా సరే మృతి చెందినట్లయితే వారికి పది లక్షల రూపాయల బీమా సౌకర్యాన్ని వర్తింప జేస్తూ నిర్ణయం తీసుకున్నట్లు సింగరేణి సంస్థకు బ్యాంకు యాజమాన్యం తెలియజేసింది. సింగరేణి సంస్థ ఛైర్మన్, ఎండి బుద్దప్రకాష్ జ్యోతి ఆదేశాల మేరకు డైరెక్టర్ పర్సనల్, ఫైనాన్స్ గౌతమ్ పోట్రు ప్రత్యేక చొరవ ఫలితంగా యూనియన్ బ్యాంకు యాజమాన్యం ఈ నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి ఇది అమలులోకి రానున్నట్లు బ్యాంకు యాజమాన్యం స్పష్టం చేసింది. 2024 లో రాష్ట్ర ప్రభుత్వం చొరవతో సింగరేణి కార్మికులకు ఉచిత కోటి రూపాయల ప్రమాద బీమా పథకాన్ని యూనియన్ బ్యాంకు అమలు చేసింది.ఈ ఒప్పందానికి కొనసాగింపుగా సహజ మరణానికి కూడా పది లక్షల రూపాయల బీమాను వర్తింపజేసేందుకు నిర్ణయించినట్లు యూనియన్ బ్యాంకు అధికారులు పేర్కొన్నారు. ఇతర ఇన్సూరెన్స్ కంపెనీలలో పది లక్షల బీమా పాలసీ తీసుకోవాలంటే నెలకు కనీసం ఐదు వేలకు పైగా చెల్లించాల్సి ఉంటుంది. అయితే సింగరేణి యాజమాన్యం తీసుకున్న ప్రత్యేక చొరవతో ఒక్క పైసా కూడా చెల్లించాల్సిన అవసరం లేకుండా యూనియన్ బ్యాంకు సహజ మరణానికి పది లక్షల బీమా పథకాన్ని అమలు చేయడంతో దీనిపై సర్వత్ర హర్షం వ్యక్తం అవుతుంది. కాగా, సింగరేణి సంస్థలో కోటి రూపాయల ఉచిత ప్రమాద బీమా సౌకర్యాన్ని అమలు జరుపుతున్న ఇతర బ్యాంకులు కూడా ఇదే విధంగా సహజ మరణానికి కూడా బీమా సౌకర్యాన్ని వర్తింప జేసే విధంగా సింగరేణి యాజమాన్యం చొరవ తీసుకుంటున్నట్లు సంస్థ వెల్లడించింది.
విద్యార్థులు, సైబర్, సోషల్ మీడియా పట్ల అప్రమత్తంగా ఉండాలి…
విద్యార్థులు, సైబర్, సోషల్ మీడియా పట్ల అప్రమత్తంగా ఉండాలి… చిట్యాల, ఆంధ్రప్రభ :
Mahesh and NTR like Adivi Sesh’s Dacoit Trailer
Adivi Sesh, Mrunal Thakur starrer Dacoit has been one of the most anticipated films in recent Indian Cinema. The trailer of the film has been unveiled and it is receiving high praises all around. Superstar Mahesh and Man of Masses Jr. NTR also praised the trailer wishing the team. Mahesh Babu wrote, “From Major to […] The post Mahesh and NTR like Adivi Sesh’s Dacoit Trailer appeared first on Telugu360 .
మల్కాజ్గిరిలో 13మంది సైబర్ నేరస్థుల అరెస్టు
మల్కాజ్గిరి పోలీసులు ఇతర రాష్ట్రాల్లో చేపట్టిన ప్రత్యేక ఆపరేషన్లో 13మంది సైబర్ నేరస్థులను అరెస్టు చేశారు. నిందితులు పెట్టుబడులు, డిజిటల్ అరెస్టు పేరుతో పలువురిని బెదిరించడంతో మల్కాజ్గిరి సైబర్ క్రైం పోలీసులు ఆరు కేసులు నమోదు చేశారు. వారి కోసం ప్రత్యేంగా ఏర్పాటు చేసిన టీంలు ఇతర రాష్ట్రాల్లో చేపట్టిన ఆపరేషన్లో ఆరు కేసుల్లో 13మందిని అరెస్టు చేశారు. పెట్టుబడుల నేరాలు ఐదు, డిజిటల్ అరెస్టు ఒక కేసులో 13మంది నిందితులుగా ఉన్నారు. సైబర్ క్రైం బాధితులకు మల్కాజ్గిరి పోలీసులు రూ.15,61, 728 రీఫండ్ చేశారు. ప్లస్ గ్లోబల్ పేరుతో నిందితులు బాధితుడితో రూ.2,50,000 పెట్టుబడిపెట్టించి మోసం చేశారు. బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి ఖమ్మం జిల్లాకు చెందిన ఎకే అక్బర్ను అరెస్టు చేశారు. నకిలీ ట్రేడింగ్యాప్తో అధిక లాభాలు వస్తాయని చెప్పి బాధితుడి వద్ద నుంచి రూ.61,90,000 కోట్టేశారు. రూ.9,85,24,793 లాభాలు వచ్చాయని చూపించిన నిందితులు వాటిని విత్డ్రా చేసుకునేందుకు మరింత పెట్టుబడిపెట్టాలని చెప్పడంతో మోసపోయినట్లు గ్రహించిన బాధితుడు మల్కాజ్గిరి సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఖమ్మం జిల్లాకు చెందిన బానోతు మాన్ సింగ్ను అరెస్టు చేశారు. ఇలా వివిధ కేసుల్లో 13మందిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు.
ఆర్టిసి బస్సు ఢీకొని బాలిక మృతి
ఆర్టిసి బస్సు ఢీకొట్టడంతో ఓ బాలిక మృతిచెందిన సంఘటన జూబ్లీహిల్స్, రోడ్డు నంబర్ 5లో శనివారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం. బాలిక కీర్తి, సోదరుడితో కలిసి పాఠశాలకు వెళ్లింది. ఇద్దరిని బైక్పై వారి తండ్రి తీసుకుని వస్తుండగా రోడ్డు నంబర్ 5వద్ద వేగంగా వచ్చి ఆర్టిసి బస్సు బైక్ను ఢీకొట్టడంతో బాలిక బస్సు కిందపడి అక్కడికక్కడే మృతిచెందగా, తండ్రి సోదరుడికి తీవ్ర గాయాలయ్యాయి. ఆర్టిసి బస్సు డ్రైవర్ నిర్లక్షంగా బస్సును నడపడం వల్లే బాలిక మృతిచెందినట్లు స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోస్టుమార్టం కోసం బాలిక మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన బాలిక తండ్రి, సోదరుడిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
12న రాష్ట్ర స్థాయి కబడ్డీ రిఫరీ పరీక్ష
12న రాష్ట్ర స్థాయి కబడ్డీ రిఫరీ పరీక్ష నిజామాబాద్ స్పోర్ట్స్, ఆంధ్రప్రభ :
గుజరాత్తో మ్యాచ్.. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న రాజస్థాన్
అహ్మదాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్లో భాగంగా అహ్మదాబాద్లోన నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా గుజరాత్ టైటాన్స్తో జరుగుతున్న మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ సీజన్లో పంజాబ్ కింగ్స్తో జరిగిన తొలి మ్యాచ్లో గుజరాత్ ఓటమిపాలైంది. దీంతో ఈ మ్యాచ్లో గెలిచి సీజన్లో తమ గెలుపు ఖాతా తెరవాలని గుజరాత్ భావిస్తోంది. మరోవైపు రాజస్థాన్.. తొలి మ్యాచ్లో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో గెలిస్తే.. పాయింట్స్ టేబుల్లో నెం.1 స్థానం దక్కించుకొనే అవకాశం ఉంది. ఈ మ్యాచ్కి జిటి జట్టుకు రషీద్ ఖాన్ కెప్టెన్గా వ్యవహరిస్తున్నాడు. రెగ్యులర్ కెప్టెన్ శుభ్మాన్ గిల్కు గాయం కావడంతో రషీద్కు తాత్కాలికంగా కెప్టెన్సీ పగ్గాలు అప్పగించారు. గిల్ స్థానంలో కుమార్ కుషాగ్రా ఈ మ్యాచ్తో ఐపిఎల్లో అరంగేట్రం చేస్తున్నాడు. ఇక రాజస్థఆన్ ఈ మ్యాచ్లో రెండు మార్పులు చేసింది. బ్రిజేష్ స్థానంలో తుషార్, బిష్ణోయ్ స్థానంలో శుభమ్ దూబెలను జట్టులోకి తీసుకుంది. తుది జట్లు: ఆర్ఆర్: యశస్వీ జైస్వాల్, వైభవ్ సూర్యవంశీ, ధృవ్ జురేల్(కీపర్), రియాన్ పరాగ్(కెప్టెన్), షిమ్రాన్ హెట్మైర్, డొనొవాన్ ఫెరీరా, రవీంద్ర జడేజా, జోఫ్రా ఆర్చర్, నండ్రే బర్గర్, తుషార్ దేశ్పాండే, సందీప్ శర్మ. జిటి: కుమార్ కుషాగ్రా, సాయి సుదర్శన్, జాస్ బట్లర్(కీపర్), గ్లెన్ ఫిలిప్స్, వాషింగ్టన్ సుందర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్(కెప్టెన్), కగిసో రబాడా, అశోశ్ శర్మ, మహ్మద్ సిరాజ్, ప్రశిద్ధ్ కృష్ణ.
ఇండియా స్కిల్స్ కాంపిటీషన్ లో తెలంగాణకు బంగారు పథకం
ఇండియా స్కిల్స్ కాంపిటీషన్ 2026 లాజిస్టిక్స్ విభాగంలో తెలంగాణకు చెందిన మెహ్రునిషా బేగం బంగారు పతకం సాధించింది. భారత ప్రభుత్వ జాతీయ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నోయిడాలో జాతీయ స్కిల్ డెవలప్మెంట్ -2026 పోటీలు జరిగాయి. ఈ పోటీలలో మెహ్రునిషా బేగం ప్రతిష్టాత్మక భారత నైపుణ్యాల పోటీ 2026 లో లోజిస్టిక్స్ అండ్ ఫ్రైట్ ఫార్వార్డింగ్ విభాగంలో బంగారు పతకాన్ని సాధించింది. బేగంపేట డిగ్రీ కళాశాల పూర్వ విద్యార్థిని, ప్రస్తుత కార్గోమెన్ లాజిస్టిక్స్ లో పనిచేస్తున్న మెహ్రునిషా బేగం, జిల్లా, రాష్ట్ర, ప్రాంతీయ స్థాయిలో గెలుపొంది, జాతీయ స్థాయికి చేరుకుని ఈ విజయాన్ని సాధించారు. ఈ ఇండియా స్కిల్స్ పోటీలు ప్రాక్టికల్ నేర్పులను, పరిశ్రమ అవసరాలకు అనుగుణమైన నైపుణ్యాలను ప్రోత్సహించే జాతీయ వేదికగా నిలుస్తున్నాయి. 22 ఏళ్ల లోపు యువతకు ఈ పోటీలు నిర్వహిస్తారు. దీనిలో విజేతలకు అంతర్జాతీయ స్థాయి వరల్డ్ స్కిల్స్ కాంపిటీషన్ లో కూడా పాల్గొందుకు అవకాశం కలుగుతుంది.
ప్రజల దాహార్తి తీర్చేందుకు చలివేంద్రాలు దోహదం..
ప్రజల దాహార్తి తీర్చేందుకు చలివేంద్రాలు దోహదం.. తొర్రూరు, ఆంధ్రప్రభ : వేసవిలో ప్రజల
కుష్టు వ్యాధి నిర్మూలనకు ఐక్యంగా కృషి చేయాలి
కుష్టు వ్యాధి నిర్మూలనకు ఐక్యంగా కృషి చేయాలి తొర్రూరు, ఆంధ్రప్రభ : కుష్టు
బైకుల దొంగ అరెస్ట్… 4 బైకులు స్వాధీనం…
బైకుల దొంగ అరెస్ట్… 4 బైకులు స్వాధీనం… ఇన్స్పెక్టర్ మన్మధ కుమార్ చౌటుప్పల్,
కుమ్మేసిన సమీర్ రిజ్వి.. ముంబైపై ఢిల్లీ ఘన విజయం
న్యూఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్లో భాగంగా అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా.. ముంబై ఇండియన్స్తో జరిగిన మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు నష్టపోయి 162 పరుగులు చేసింది. ఆ తర్వాత లక్ష్య చేధనకు దిగిన ఢిల్లీ జట్టు ఆరంభంలో కాస్త తడబడింది. 7 పరుగుల వద్దే 2 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. పాతుమ్ నిస్సాంకాతో కలిసి సమీర్ రిజ్వి అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. అయితే 44 పరుగుల వద్ద శాంట్నర్ బౌలింగ్లో నిస్సాంకా ఔట్ అయ్యాడు. అయితే సమీర్ మాత్రం ఏ మాత్రం జోరు తగ్గించలేదు. మైదానంలో పరుగుల వరద పారించాడు. 51 బంతుల్లో 7 ఫోర్లు, 7 సిక్సులతో ముంబై బౌలర్లను కుమ్మేశాడు. 90 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ఔట్ అయ్యాడు. ఆఖర్లో డేవిడ్ మిల్లర్(21) మ్యాచ్ని ఫినిష్ చేశాడు. దీంతో 18.1 ఓవర్లలో ఢిల్లీ 164 పరుగులు చేసి ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది.
మాజీ సీఎం కేసీఆర్ క్యాంపు కార్యాలయంపై దాడి…
మాజీ సీఎం కేసీఆర్ క్యాంపు కార్యాలయంపై దాడి… పిరికిపందల చర్యగా అభివర్ణించిన అమరం
Jeevan Reddy : జీవన్ రెడ్డి చేరికకు ముహూర్తం ఖరారు.. ఎప్పుడంటే?
సీనియర్ నేత జీవన్ రెడ్డి త్వరలోనే బీఆర్ఎస్ లో చేరేందుకు ముహూర్తం సిద్ధమయింది
విజయవంతంగా ప్లేస్మెంట్ డ్రైవ్…
విజయవంతంగా ప్లేస్మెంట్ డ్రైవ్… మేడ్చల్, ఆంధ్రప్రభ : హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లోని
ఆ పాపం కాంగ్రెస్, బిఆర్ఎస్ పార్టీలదే: బండి సంజయ్
హుజూరాబాద్ లో డంపింగ్ యార్డు ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని భారతీయ జనతా పార్టీ వ్యతిరేకిస్తోందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంపిక చేసిన స్థలం జనావాసాలకు దగ్గరగా ఉండటమే కాకుండా వన్యప్రాణులు కూడా ఉండటమే అందుకు కారణమని చెప్పారు. హుజూరాబాద్ ప్రజల ఆందోళనను అర్ధం చేసుకుని చెత్త డంపింగ్ యార్డ్ స్థలాన్ని జనావాసాలు లేని ప్రాంతానికి తరలించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో హుజూరాబాద్ ప్రజలతో కలిసి బీజేపీ పెద్ద ఎత్తున ఉద్యమిస్తుందని హెచ్చరించారు. హుజూరాబాద్ సమీపంలో చెత్త డంపింగ్ యార్డును ఏర్పాటు చేయాలనే పాపం కాంగ్రెస్, బీఆర్ఎస్ పాలకులు చేసిన తప్పిదమేనని బండి మండిపడ్డారు. గత పాలకులు ఇక్కడే డంపింగ్ యార్డును ఏర్పాటు చేయాలని ప్రతిపాదిస్తే... ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆచరణలోకి తీసుకువచ్చిందన్నారు. ఆనాడు డంపింగ్ యార్డును హుజూరాబాద్ సమీపంలోనే ఏర్పాటు చేయాలని చెప్పిన కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల నాయకులే ఈరోజు అందుకు భిన్నంగా ఆందోళనలు చేయడం సిగ్గు చేటన్నారు. శనివారం మధ్యాహ్నం హుజూరాబాద్ లో పర్యటించిన బండి సంజయ్.. బీజేపీ జిల్లా అధ్యక్షులు గంగాడి క్రిష్ణారెడ్డితోపాటు స్థానిక బీజేపీ నేతలతో కలిసి సిర్సపల్లి, రంగాపూర్ సమీపంలోని డంపింగ్ యార్డు స్థలాన్ని పరిశీలించారు. రోడ్డుకు ఆనుకుని ఉన్న స్థలంలో హుజూరాబాద్ మున్సిపాలిటీ శివారు ప్రాంతమైన సిర్సపల్లి, రంగాపూర్ సమీపంలో చెత్త డంపింగ్ యార్డును ఏర్పాటు చేస్తుండటంతో హుజూరాబాద్ ప్రజలకు తీవ్రమైన హానీ చేకూరే ప్రమాదముందని ఈ సందర్భంగా స్థానికులు బండి సంజయ్ ద్రుష్టికి తీసుకొచ్చారు. డంపింగ్ యార్డు ప్రాంతంలోనున్న గుట్టల్లో నెమళ్లు, పక్షులు సహా నిత్యం వన్యప్రాణులు సంచరిస్తున్నాయని చెప్పారు. ఇక్కడ డంపింగ్ యార్డును ఏర్పాటు చేస్తే వన్యప్రాణులు చచ్చిపోతాయని, దీంతోపాటు మనుషుల ఆరోగ్యాలపై తీవ్రమైన ప్రభావం చూపుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ.... హుజూరాబాద్ సమీపంలో చెత్త డంపింగ్ యార్డును ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్నీ బీజేపీ వ్యతిరేకిస్తుంది. హుజూరాబాద్ మున్సిపాలిటీకి సమీపంలో డంపింగ్ యార్డు ఉంది. ఇక్కడ చుట్టు పక్కల గ్రామాలున్నాయి. వీరిపై తీవ్ర ప్రభావం ఉంది. ఒక సమస్యను పరిష్కరించడానికి మరో సమస్యను స్రుష్టించడం సరికాదు. ప్రజల ప్రాణాలతో చెలగాడటం సరికాదు. నిజానికి ఇక్కడ డంపింగ్ యార్డును ఏర్పాటు చేయాలని ప్రతిపాదించింది గత పాలకులు. ఈ ప్రతిపాదనను ఆచరణలోకి తీసుకొస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. మున్సిపల్ ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గుమ్లాపూర్ సభలో ఇక్కడ డంపింగ్ యార్డును ఏర్పాటు చేస్తామని ప్రకటిస్తే... మొట్టమొదట వ్యతిరేకించింది నేనే. ఆనాడు ఏ ఒక్కరూ సీఎం నిర్ణయాన్ని వ్యతిరేకించలేదు. అయినా ఈరోజు సిగ్గు లేకుండా కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు డంపింగ్ యార్డును వ్యతిరేకిస్తూ ఆందోళనలు చేయడం ఆశ్యర్యం కలిగిస్తోంది. ఆనాడే డంపింగ్ యార్డు ప్రతిపాదనను వ్యతిరేకించి ఉంటే ఈరోజు ఈ పరిస్థితి వచ్చేది కాదు. డంపింగ్ యార్డు ఏర్పాటు చేయాలనే పాపానికి కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండు పార్టీలు బాధ్యత వహించాలి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికైనా డంపింగ్ యార్డు ఏర్పాటు నిర్ణయాన్ని పున:పరిశీలించాలి. అవసరమైతే హుజూరాబాద్ ప్రాంతానికి వచ్చి ఒక్కసారి డంపింగ్ యార్డు స్థలాన్ని సందర్శించాలి. ప్రజల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని నిర్ణయం తీసుకోవాలి. లేనిపక్షంలో హుజూరాబాద్ ప్రజలతో కలిసి బీజేపీ కౌన్సిలర్లు, నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ఉద్యమిస్తాం. డంపింగ్ యార్డు నిర్ణయాన్ని ఉపసంహరించుకునేదాకా పోరాటాలు చేస్తాం అని హెచ్చరించారు.
فیکٹ چیک: انڈونیشیا کے حالیہ زلزلے کے دعوے کے ساتھ وائرل فوٹیج دراصل فلپائن کا ہے
وائرل ویڈیو جسے انڈونیشیا کے حالیہ زلزلے کا بتایا جارہا ہے، گمراہ کن ہے۔ تلگو پوسٹ کی تحقیق سے پتہ چلا کہ یہ فوٹیج 2025 کے فلپائن کے زلزلے کا ہے جسے گمراہ کن دعوے کے ساتھ پھیلایا جارہا ہے۔
తాటి చెట్టు పై నుండి పడి గీతకార్మికునికి గాయాలు
తాటి చెట్టు పై నుండి పడి గీతకార్మికునికి గాయాలు మోత్కూర్, ఆంధ్రప్రభ :
Earth Quake : భూకంపంతో కాబూల్ లో ఎనిమిది మంది మృతి
కాబూల్ పరిసర ప్రాంతంలో సంభవించిన 5.8 తీవ్రత భూకంపంలో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు
అక్రమంగా తరలిస్తున్న ఆవుల పట్టివేత
దండేపల్లి, ఆంధ్రప్రభ : దండేపల్లి, మండలం లోని గూడెం చెక్ పోస్ట్ వద్ద
ఫ్రెండ్లీ పోలీసింగ్తో ప్రజల్లో నమ్మకం పెరిగింది
ఫ్రెండ్లీ పోలీసింగ్తో ప్రజల్లో నమ్మకం పెరిగింది రాష్ట్ర పోలీసు కంప్లైంట్ అథారిటీ బోర్డ్
పేదల కడుపు కొట్టేందుకే జీ రాంజీ చట్టం
పేదల కడుపు కొట్టేందుకే జీ రాంజీ చట్టం తొర్రూరు, ఆంధ్రప్రభ : జీ
రూ.225 కోట్లతో బాసర ఆలయ అభివృద్ధి పనులు..
హైదరాబాద్: రాష్ట్రంలో ప్రముఖ ఆలయాల పరిసరాల్లో తిరుమల తరహాలో నిబంధనలు అమలు చేయాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఆదేశించారు. రాజకీయ పార్టీల సభలు, జెండాలు, ప్రదర్శనలు లేకుండా ఆధ్యాత్మికతకు పెద్దపీట వేయాలని సీఎం సూచించారు. బాసర జ్ఞాన సరస్వతి దేవాలయ అభివృద్ధి పనులపై ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి శనివారం సమీక్ష నిర్వహించారు. తొలుత బాసర ఆలయ అభివృద్ధికి సంబంధిచిన మాస్టర్ ప్లాన్ ను అధికారులు పవర్పాయింట్ ప్రజంటేషన్ ద్వారా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వివరించారు. ఆలయ అభివృద్ధి పనులకు రూ.225 కోట్ల అవసరమవుతాయని అధికారులు తెలిపారు. మాస్టర్ప్లాన్ను పరిశీలించిన సీఎం పలు మార్పులు సూచించారు. సంప్రదాయాలు, శాస్త్రాలను పరిగణనలోకి తీసుకొని భక్తుల విశ్వాసాలకు పెద్దపీట వేస్తూ బాసర ఆలయ అభివృద్ధి పనులు చేపట్టాలని సీఎం రేవంత్ సూచించారు. భవిష్యత్ అవసరాలు, భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని విశాలమైన రోడ్లు నిర్మించాలని ఆదేశించారు. ఆలయ ప్రాంగణం భవిష్యత్లో భారీ వృక్షాలతో అలరారేలా అవసరమైన మొక్కలు నాటాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. ఆలయం సమీపంలో హెల్త్ సెంటర్ నిర్మించాలని... పుష్కరాలు, ఇతర ఉత్సవాల రోజుల్లో అక్కడ తగిన సంఖ్యలో వైద్యులు, వైద్య సిబ్బంది ఉండి భక్తులకు సేవలు అందించేందుకు అనువుగా దానిని నిర్మించాలని ముఖ్యమంత్రి సూచించారు. ఎంతటి ప్రముఖుల వాహనాలైనా ఆలయ ప్రాంగణానికి బయటే నిలిచిపోవాలని... ఆలయ ప్రాంగణంలోకి కేవలం ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) ద్వారానే చేరుకునేలా చూడాలని సీఎం ఆదేశించారు. ఇందుకు అవసరమైన ప్రణాళికలు రూపొందించాలని సీఎం సూచించారు. వాహనాల పార్కింగ్ ప్రదేశంలో సోలార్ రూప్టాప్ ఏర్పాటు చేయాలన్నారు. అభివృద్ధి పనుల సమయంలో ఆలయ పవిత్రతకు ఎటువంటి భంగం కలగకుండా జాగ్రత్త పడాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. అభివృద్ది పనుల నాణ్యతలో రాజీపడితే ఏమాత్రం సహించేది లేదని సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరించారు.
108లో ప్రసూతి అయిన మహిళ తల్లీ బిడ్డ క్షేమం సిర్పూర్ (యు) /లింగాపూర్,
War Effect : మెడిసిన్స్ పై భారీ ఎఫెక్ట్.. ఈ మందులు పెరగనున్నాయ్
పశ్చిమాసియా యుద్ధం ప్రభావంతో మెడిసిన్స్ ధరలు పెంచాయి
Breaking : గోదావరి నదిలో దిగి ముగ్గురు యువకుల గల్లంతు
అంబేద్కర్ కోనసీమ జిల్లాలో విషాదం నెలకొంది. గోదావరి నదిలోకి దిగి ముగ్గురు విద్యార్థులు గల్లంతయ్యారు
Dacoit: Action Is the Shell, Love Is the Core: Sesh
Adivi Sesh, after delivering a series of blockbusters, is aiming for an even bigger success with his upcoming Pan-India film Dacoit, releasing in theatres on April 10th. In an exclusive interview with us, the actor shared that distributors who watched the movie gave highly positive feedback, even thanking the team for making such a strong […] The post Dacoit: Action Is the Shell, Love Is the Core: Sesh appeared first on Telugu360 .
acoit: Action Is the Shell, Love Is the Core: Sesh
Adivi Sesh, after delivering a series of blockbusters, is aiming for an even bigger success with his upcoming Pan-India film Dacoit, releasing in theatres on April 10th. In an exclusive interview with us, the actor shared that distributors who watched the movie gave highly positive feedback, even thanking the team for making such a strong […] The post acoit: Action Is the Shell, Love Is the Core: Sesh appeared first on Telugu360 .
ఇంటి పన్నులు చెల్లించి 5 శాతం రాయితీని పొందండి
ఇంటి పన్నులు చెల్లించి 5 శాతం రాయితీని పొందండి పరకాల, ఆంధ్రప్రభ :
రోహిత్ అరుదైన రికార్డు.. ధోనీని దాటేశాడు..
ఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుతో జరుగుతున్న మ్యాచ్లో ముంబై స్టార్ ఆటగాడు రోహిత్ శర్మ అరుదైన రికార్డును సాధించాడు. ఐపిఎల్లో ఓ ప్రత్యర్థిపై అత్యధిక సిక్సర్లు బాదిన భారత ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. ప్రస్తుతం జరుగుతున్న మ్యాచ్లో ఓ సిక్సు బాదిన రోహిత్.. ఢిల్లీ క్యాపిటల్స్పై మొత్తం 51 సిక్సర్లు కొట్టాడు. అయితే ఐపిఎల్లో ఓ ప్రత్యర్థిపై అత్యధిక సిక్సులు కొట్టిన భారత ఆటగాళ్ల జాబితాలో ఎంఎస్ ధోనీ రికార్డును రోహిత్ అధిగమించాడు. ధోనీ.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుపై 50 సిక్సులు బాదాడు. ఇప్పుడు ఈ మ్యాచ్లో సిక్సుతో ధోనీని రోహిత్ దాటేశాడు. ఇక ఈ విభాగంలో రోహిత్, ధోనీ తర్వాతి స్థానంలో విరాట్ కోహ్లీ ఉన్నాడు. విరాట్ సిఎస్కెపై 48 సిక్సులు కొట్టాడు. ఓవరాల్గా ఐపిఎల్లో ఓ ప్రత్యర్థిపై అత్యధిక సిక్సులు బాదిన రికార్డు క్రిస్ గేల్ ఖాతాలో ఉంది. గేల్.. పంజాబ్పై 61, కెకెఆర్పై 54 సిక్సులతో తొలి రెండు స్థానాల్లో ఉన్నాడు.
Sai Dharam Tej rejects Dozen Films
Supreme Star Sai Dharam Tej is extra cautious, not in a hurry and is not in a mood to do regular commercial flicks. After the super success of Virupaksha, Sai Dharam Tej is completely focused on Sambarala Yeti Gattu which is in shoot for over a year. He will soon team up with KA directors […] The post Sai Dharam Tej rejects Dozen Films appeared first on Telugu360 .
ప్రపంచమంతటా శాంతి సౌరబాలు వెల్లివిరియాలి…
ప్రపంచమంతటా శాంతి సౌరబాలు వెల్లివిరియాలి… ఖమ్మం కల్చరల్, ఆంధ్ర ప్రభ : ప్రపంచమంతటా
Women’s Health |ఆరోగ్యానికి అద్భుతమైన నల్ల వెల్లుల్లి…
Women’s Health | ఆరోగ్యానికి అద్భుతమైన నల్ల వెల్లుల్లి… Women’s Health |
Hyderabad : రేపటి నుంచి ఐపీఎల్ మ్యాచ్ లు.. ఈ మార్గాన వస్తే చిక్కుకుంటారంతే
ఐపీఎల్ మ్యాచ్ ల సందర్భంగా ఉప్పల్ స్టేడియం పరిధిలో ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉండనున్నాయి
ఓపెన్ స్కూల్ పరీక్షల నిర్వహణకు విస్తృత ఏర్పాట్లు
నిజామాబాద్ స్పోర్ట్స్, ఆంధ్రప్రభ : తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న
ఘనంగా పుల్ల మల్లయ్య జన్మదిన వేడుకలు,
ఘనంగా పుల్ల మల్లయ్య జన్మదిన వేడుకలు, చిట్యాల, ఆంధ్రప్రభ : మండల కేంద్రంలో
పూతలపట్టు-చిత్తూరు నేషనల్ హైవేపై అగ్నిప్రమాదం #latestnews #telugupost #fireaccident #apnews
Shivansh | 9నెలల బాలుడిని గొడ్డలితో…
Shivansh | 9నెలల బాలుడిని గొడ్డలితో… Shivansh | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్
అమరావతిపై కూటమిది ప్రచార ఆర్భాటమే
అమరావతిపై కూటమి ప్రభుత్వానిది కేవలం ప్రచార ఆర్భాటమేనని శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ అన్నారు
కేసీఆర్ క్యాంప్ కార్యాలయంపై దాడి ఖండన..
మోత్కూర్, ఆంధ్రప్రభ ; ఉద్యమ నాయకుడు,తెలంగాణ రాష్ట్ర తొలి సీఎం, గజ్వేల్ ఎమ్మెల్యే
తెలంగాణలో ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తున్నాం.. కేరళలో భట్టి వక్రమార్క
కేరళలో ఎల్డీఎఫ్ పూర్తిగా విఫలమైందని.. పరిపాలన ప్రమాణాలు, మానవీయ విలువలు దిగజారిపోయాయని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు విమర్శించారు. నిరుద్యోగం పెరిగిపోవడంతో యువత విదేశాలకు వలస వెళ్తుండగా, రాష్ట్రంలో ఉన్న వృద్ధులకు సరైన సంక్షేమం అందడం లేదని అన్నారు. కేరళం రాష్ట్రంలోని పతనం తిట్ట అసెంబ్లీ నియోజకవర్గంతో పాటు పలు ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారం, ర్యాలీలలో డిప్యూటీ సీఎం భట్టి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేరళంలో గొప్ప మార్పు, మెరుగైన సంక్షేమం, సుపరిపాలన, సెక్యులర్ విలువలను స్థాపించాలంటే ఈనెల 9న జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో యుడిఎఫ్ (యునైటెడ్ డెమొక్రటిక్ ఫ్రంట్) అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. కేరళం అంటే సెక్యులరిజం, ఉన్నత విద్య, మానవీయ విలువల ప్రతీకగా భావిస్తాం. కానీ ప్రస్తుతం ఆ విలువలు కనిపించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కమ్యూనిజం, మార్క్సిజం పేరుతో వచ్చిన ప్రభుత్వం గుండాయిజం వైపు మళ్లిందని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ సుపరిపాలన, శాంతి, సెక్యులర్ విలువలకు కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. తెలంగాణలో ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేస్తున్నామని, ఎవరైనా అనుమానం ఉంటే తెలంగాణకు వచ్చి పరిశీలించాలని అన్నారు. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం ద్వారా ఇప్పటివరకు వేల కోట్ల భారం కుటుంబాలపై తగ్గిందని తెలిపారు. రాష్ట్రంలోని 1.06 కోట్ల కుటుంబాలకు నాణ్యమైన సన్నబియ్యం ఉచితంగా పంపిణీ చేస్తున్నామని చెప్పారు. 53 లక్షల కుటుంబాలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తున్నామని, పేదలకు రూ.500 గ్యాస్ సిలిండర్, ఇల్లు లేని వారికి ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా గృహ నిర్మాణం చేపట్టామని వివరించారు. రైతులకు రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని ఇచ్చిన మాట ప్రకారం భారీ మొత్తంలో నిధులను నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేశామని తెలిపారు. రాష్ట్రంలో గత రెండేళ్లలో 70 వేల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేశామని, విద్య మరియు వైద్య రంగాలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పారు. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లను అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మిస్తున్నామని తెలిపారు. కేరళంలో యుడిఎఫ్ ప్రభుత్వం ఏర్పడితే కాలేజీకి వెళ్లే మహిళలకు నెలకు రూ.1000 ఆర్థిక సహాయం, యువతకు వడ్డీ లేని రుణాలు, సామాజిక పెన్షన్ పెంపు వంటి పథకాలు అమలు చేస్తామని హామీ ఇచ్చారు. ఉమెన్ చాందీ పేరుతో వృద్ధుల కోసం ప్రత్యేక బీమా పథకం తీసుకువస్తామని తెలిపారు. అలాగే వృద్ధుల సంక్షేమంపై ప్రత్యేక దృష్టి సారించేందుకు సీనియర్ సిటిజన్స్ కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. కేరళం ప్రజలు మార్పు కోసం యుడిఎఫ్కు మద్దతు ఇవ్వాలని భట్టి పిలుపునిచ్చారు.
మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని యధావిధిగా కొనసాగించాలి….
సిపిఐ జిల్లా కార్యదర్శి వేమయ్య యాదవ్విశాలాంధ్ర బత్తలపల్లి/ధర్మవరం;; మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని యధా విధంగా కొనసాగించాలని సిపిఐ జిల్లా కార్యదర్శి వేమయ్య యాదవ్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏప్రిల్ 10 నుండి 12 వరకు పాదయాత్రను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.ఈ పాదయాత్రలో సిపిఐ జాతీయ కార్యదర్శి రామకృష్ణ గారు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య తో పాటు రాష్ట్ర ప్రజా సంఘ నాయకులు పాల్గొంటారు అని తెలిపారు. ధర్మవరం […] The post మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని యధావిధిగా కొనసాగించాలి…. appeared first on Visalaandhra .
సికింద్రాబాద్ మోండా మార్కెట్లో కూల్చివేతలపై ఉద్రిక్తత #telugupost #secunderabad #mondamarket
రాజధాని విషయాన్ని కామెడీ పీస్ చేసిన ఘనత జగన్ కి దక్కుతుంది…
ఎంపీ కేశినేని శివనాథ్(చిన్ని) విశాలాంధ్ర నందిగామ:-ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో మాజీ ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయని విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ అన్నారు కేంద్రీయ విశ్వవిద్యాలయ పరిశీలనకు వచ్చిన ఆయన స్థానిక శాసన సభ్యురాలు ప్రభుత్వ విప్ తంగిరాల సౌమ్యతో కలిసి మీడియాతో మాట్లాడుతూ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి చేసిన వ్యక్తి ఎంతో హుందాతనంతో రాజధాని విషయంలో మాట్లాడాల్సి ఉందని అటువంటి సమయంలో ఇటీవల మాజీ ముఖ్యమంత్రి పులివెందుల ఎమ్మెల్యే వైయస్ జగన్మోహన్ రెడ్డి […] The post రాజధాని విషయాన్ని కామెడీ పీస్ చేసిన ఘనత జగన్ కి దక్కుతుంది… appeared first on Visalaandhra .
రాణించిన ఢిల్లీ బౌలర్లు.. స్వల్పస్కోర్కే పరిమితమైన ముంబై
ఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్లో భాగంగా ఢిల్లీ అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్ జట్టుతో జరుగుతున్న మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ఆధిపత్యం ప్రదర్శించింది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన ఢిల్లీ జట్టు తొలుత బౌలింగ్ చేసేందుకు ముందుకొచ్చింది. దీంతో తొలుత బ్యాటింగ్కి దిగిన ముంబై జట్టు ఢిల్లీ బౌలర్ల ధాటికి విలవిలలాడిపోయింది. 3వ ఓవర్లోనే ముఖేష్ కుమార్ రికెల్టన్(9), తిలక్ వర్మ(0)లను పెవిలియన్ పంపించాడు. ఈ తర్వాత కెప్టెన్ సూర్యకుమార్తో కలిసి రోహిత్ శర్మ మంచి భాగస్వామ్యం జత చేశాడు. వీరిద్దరు కలిసి 53 పరుగుల స్కోర్ని జోడించారు. అయితే ఈ భాగస్వామ్యానికి అక్షర్ బ్రేక్ వేశాడు. అక్షర్ బౌలింగ్లో రోహిత్(35) ఔట్ అయ్యాడు. అయితే సూర్యకుమార్ యాదవ్ మాత్రం జట్టును గెలిపించేందుకు ఒంటరి పోరాటం చేశాడు. 36 బంతుల్లో 3 ఫోర్లు 2 సిక్సులతో 51 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. నమన్ ధిర్ 28 పరుగులు చేసి ఫర్వాలేదు అనిపించాడు. దీంతో ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. ఢిల్లీ బౌలింగ్లో ముఖేశ్ కుమార్ 2, ఎంగిడి, అక్షర్, విప్రాజ్, నటరాజన్ తలో వికెట్ తీశారు.
ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థలలో ముందస్తు అడ్మిషన్లు అరికట్టాలి
ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు నరసింహమూర్తి, శేషం మహేంద్రవిశాలాంధ్ర ధర్మవరం;; ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థల్లో ముందస్తు అడ్మిషన్లను అరికట్టాలని, ఆన్లైన్ పేరుతో పాఠ్యపుస్తకాలు అమ్మకాలకు అడ్డుకట్ట వేయాలని ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు నరసింహమూర్తి, శేషం మహేంద్ర తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ధర్మవరం పట్టణంలో ఉన్నటువంటి ప్రైవేట్ విద్యాసంస్థలు విద్యా సంవత్సరం ప్రారంభం కాకముందే ముందస్తు అడ్మిషన్లకు ఎర్ర లేపుతూ విద్యార్థుల తల్లిదండ్రులకు మాయమాటలు చెబుతూ అడ్మిషన్లు చేపడుతున్నారని వారు మండిపడ్డారు. ప్రభుత్వ నిబంధనల […] The post ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థలలో ముందస్తు అడ్మిషన్లు అరికట్టాలి appeared first on Visalaandhra .
స్వర్ణ గ్రామమ్ నిర్మాణం ఆమ్ ఆద్మీ పార్టీతో మాత్రమే సాధ్యం..
ధర్మవరం నియోజకవర్గ ఇన్చార్జ్ హరికృష్ణవిశాలాంధ్ర ధర్మవరం;; స్వర్ణ గ్రామం నిర్మాణం ఆం ఆత్మీ పార్టీతో మాత్రమే సాధ్యమవుతుందని ధర్మవరం నియోజకవర్గ ఇన్చార్జ్ హరికృష్ణ తెలిపారు. ఈ సంద స్థానిక ప్రణాళికల అమలులో పంచాయితీ రాజ్ పాత్ర విశిష్టమైనది అన్నారు,ధర్మవరం నియోజకవర్గ నియోజకవర్గ పరిధిలోని పంచాయతీ గ్రామాల్లో తాగునీరు,రహదారులు, వీధిలైట్లు,డ్రైనేజీ , పరిసరాల పరిశుభ్రత వంటి కనీస సదుపాయాల ఏర్పాటు చేయడం లో ప్రస్తుత అధికార కూటమి ప్రభుత్వం, ఇంకా గత వైసిపిప్రభుత్వాలు విఫలం అయ్యాయి అన్నారు. ఈ […] The post స్వర్ణ గ్రామమ్ నిర్మాణం ఆమ్ ఆద్మీ పార్టీతో మాత్రమే సాధ్యం.. appeared first on Visalaandhra .
రోగులకు చేసే సేవ.. దైవ సేవతో సమానం.. కన్వీనర్ నామా ప్రసాద్
విశాలాంధ్ర ధర్మవరం;; రోగులకు చేసే సేవా దైవ సేవతో సమానమని శ్రీ సత్య సాయి సేవ సమితి -గాంధీనగర్ కన్వీనర్ నామా ప్రసాద్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో 360 మంది రోగులకు, సహాయకులకు భోజనపు ప్యాకెట్లను, వాటర్ ప్యాకెట్స్ లను, తదుపరి ప్రత్యేకంగా గర్భిణీ స్త్రీలకు స్వీట్ లను వైద్యులు, సిస్టర్ల చేతులు మీదుగా అందజేశారు. ఈ సేవా కార్యక్రమానికి దాతలుగా కీర్తిశేషులు దాసరి తులసమ్మ, వెంకటస్వామి వారు నిర్వహించడం […] The post రోగులకు చేసే సేవ.. దైవ సేవతో సమానం.. కన్వీనర్ నామా ప్రసాద్ appeared first on Visalaandhra .
ఇంటెన్స్, బోల్డ్గా ‘డెకాయిట్’ ట్రైలర్
హైదరాబాద్: విభిన్నమైన విలక్షణమైన సినిమాలు చేయడంలో నటుడు అడివి శేష్ ఎప్పుడు ముందుంటాడు. ఆయన సినిమాలు అంటేనే.. ప్రేక్షకులకు మంచి వినోదం లభిస్తుంది. అడివి శేష్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘డెకాయిట్’. రొమాంటిక్ యాక్షన్ మూవీగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి షానీల్ డియో దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్గా నటించింది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ని విడుదల చేశారు. ఈ ట్రైలర్ ఇంటెన్స్, బోల్డ్గా ఉంది. అడివిశేష్, మృణాల్ నటన ఆకట్టుకునేలా ఉంది. హరి, జూలియట్ పాత్రల్లో వారిద్దరూ ఒదిగిపోయారు. ఈ సినిమా ఏప్రిల్ 10న ప్రేక్షకుల ముందుకు రానుంది.
భౌతిక శాస్త్ర విభాగంలో విద్యార్థులకు అవగాహన
భౌతిక శాస్త్ర విభాగంలో విద్యార్థులకు అవగాహన పరకాల, ఆంధ్రప్రభ : ప్రభుత్వ డిగ్రీ
Chelli Swapna |సీరియల్ నటి చెల్లి స్వప్న సంచలన వ్యాఖ్యలు..
Chelli Swapna | సీరియల్ నటి చెల్లి స్వప్న సంచలన వ్యాఖ్యలు.. Chelli
అత్యాధునిక ‘ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ICU)’ ప్రారంభం…
అత్యాధునిక ‘ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ICU)’ ప్రారంభం… మేడ్చల్, ఆంధ్రప్రభ : ప్రాణాపాయ
చిన్నతుంబళం సర్పంచ్ బసమ్మకు ఘన సన్మానం
విశాలాంధ్ర – పెద్దకడబూరు (కర్నూలు) : మండల పరిధిలోని చిన్నతుంబళం గ్రామంలో సర్పంచ్ పదవి ముగీయడంతో సర్పంచు బసమ్మ, ఉప సర్పంచ్ సంగీత, వార్డు సభ్యులు మంజునాథ్, హరిజన మరియమ్మ, తెలుగు రమేష్, చాకలి ఈరమ్మ, మాల శివ, మంగలి నర్సమ్మలను శనివారం టీడీపీ రైతు విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి నరవ రమాకాంతరెడ్డి, జిల్లా మాజీ అధ్యక్షులు తిక్కారెడ్డి కుమారుడు దివాకర్ రెడ్డి, ఇంద్రసేనారెడ్డి, సీనియర్ నాయకులు సిద్దప్ప ధని, వీరేష్ గౌడ్ లు ఘనంగా […] The post చిన్నతుంబళం సర్పంచ్ బసమ్మకు ఘన సన్మానం appeared first on Visalaandhra .
Fire Accident | 8 ఆటోలు దగ్ధం Fire Accident | ఆంధ్రప్రభ,
వోల్వో బస్సు ఢీకొని వ్యక్తి మృతి…
విశాలాంధ్ర నందిగామ :-వోల్వో బస్సు ఢీకొన్న ఘటనలో ఒక వ్యక్తి మృతి చెందిన సంఘటన మండల పరిధిలోని ఐతవరం శివారులో గల మద్రాస్ ఫిల్టర్ కాఫీ వద్ద నేషనల్ హైవే 65 పై శనివారం తెల్లవారుజామున జరిగింది పోలీసులు అందించిన సమాచారం మేరకు చందర్లపాడు మండలం తోటరాములపాడు గ్రామానికి చెందిన స్వామి ఉదయాన్నే తన మోటార్ వాహనంపై హైవేపై వెళుతున్న సమయంలో మద్రాస్ ఫిల్టర్ కాఫీ సమీపంలో రోడ్డు క్రాస్ చేస్తుండగా వెనుక నుండి వోల్వా బస్సు […] The post వోల్వో బస్సు ఢీకొని వ్యక్తి మృతి… appeared first on Visalaandhra .
రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేయాలని రేవంత్ రెడ్డి చూస్తున్నారు: సబితా
హైదరాబాద్: వాయిదా పడ్డ మున్సిపాలిటీలలో ప్రజాస్వామ్యం గెలిచిందని బిఆర్ఎస్ మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. మూడు మున్సిపాలిటీలను కాంగ్రెస్ కోటాలో వేసుకోవాలని విశ్వప్రయత్నం చేశారని అన్నారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ఎవరెన్ని ప్రలోభాలకు పెట్టినా బిఆర్ఎస్ వైపు నిలిచిన కౌన్సిలర్లకు, కాంగ్రెస్ ప్రలోభాలకు ప్రజలు లొంగకుండా బిఆర్ఎస్ ను ఓట్లేసి గెలిపించారని, ఎన్నికల వరకు తీసుకొచ్చిన మంచిరెడ్డి ప్రశాంత్ రెడ్డికి ధన్యవాదాలు సబితా ఇంద్రారెడ్డి తెలియజేశారు. అసెంబ్లీలో సిఎం రేవంత్ రెడ్డి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారని, రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేయాలని రేవంత్ రెడ్డి చూస్తున్నారని విమర్శించారు. గజ్వేల్ ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసుపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. నేటి పరిస్థితులను చూసి తెలంగాణ తల్లి కన్నీళ్లు పెట్టుకుంటోందని సబితా ఇంద్రారెడ్డి ఎద్దేవా చేశారు.
పాస్ పుస్తకాల పంపిణీలో వైసిపి నాయకులతో రెవెన్యూ అధికారులు…
విశాలాంధ్ర నందిగామ : కూటమి ప్రభుత్వంలో రెవెన్యూ అధికారులు ప్రతిపక్ష నాయకుల అడుగులకు మడుగులు ఒత్తుతున్నారని తెలుగుదేశం గ్రామ మాజీ సర్పంచ్ జిల్లేపల్లి మధుబాబు పేర్కొన్నారు మండల పరిధిలోని రుద్రవరం గ్రామంలో శనివారం జరిగిన పాస్ పుస్తకాల పంపిణీ కి సంబంధించిన ఈ కేవైసీ కార్యక్రమం మరియు పంపిణీ కార్యక్రమంలో స్థానిక అధికార పార్టీ నాయకులకు రెవెన్యూ అధికారులు జలక్ ఇచ్చారు స్థానిక వైసీపీ నాయకులు జిల్లేపల్లి రాముతో కలిసి వారు ఈ కార్యక్రమాలను కొనసాగించడం పై […] The post పాస్ పుస్తకాల పంపిణీలో వైసిపి నాయకులతో రెవెన్యూ అధికారులు… appeared first on Visalaandhra .
కళాశాల పని వేళల పునరుద్ధరణకు అధ్యాపకులు డిఐఈఓ కు వినతి పత్రం
విశాలాంధ్ర ధర్మవరం;; శ్రీ సత్య సాయి జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల అధ్యాపకులు, ప్రిన్సిపాల్సు కలిసి డి ఐ ఈ ఓ కు కళాశాల పనివేళ పునరుద్ధనకు సంబంధించినటువంటి సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని వారు సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత సంవత్సరం నుండి కళాశాల యొక్క సమయం ఉదయం 9:00 గంటల నుండి సాయంత్రం 5:00 గంటల వరకు పని వేళలు పెట్టడం వలన విద్యార్థులు మరియు సిబ్బందికి అనేక ఇబ్బందులను కలిగిస్తున్నాయని వారు […] The post కళాశాల పని వేళల పునరుద్ధరణకు అధ్యాపకులు డిఐఈఓ కు వినతి పత్రం appeared first on Visalaandhra .
ప్రత్యేక అధికారులుగా నియామకాలు
విశాలాంధ్ర ధర్మవరం;; ఏపీ సర్పంచుల పదవీకాలం ఏప్రిల్ రెండవ తేదీతో ముగియడంతో ప్రస్తుత సర్పంచుల పదవీకాలం పూర్తి అయినది. దీంతో ప్రభుత్వ జీవో నెంబర్ 47 ప్రకారం ఏప్రిల్ మూడవ తేదీ నుండి ప్రత్యేక అధికారుల పాలన ప్రారంభమవుతుంది. ఈ సందర్భంగా మండల స్థాయి అధికారులకు బాధ్యతలను కలెక్టర్ అప్పగించారు. పంచాయితీ ఎన్నికలు జరిగే వరకూ స్పెషల్ ఆఫీసర్లుగా మీరు కొనసాగిస్తారు. ఇందులో భాగంగా మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవో గా విధులు నిర్వర్తిస్తున్న ఎం […] The post ప్రత్యేక అధికారులుగా నియామకాలు appeared first on Visalaandhra .
Mega Hero |సినిమా తీస్తామని అనౌన్స్ చేసిన దర్శకులు..
Mega Hero | సినిమా తీస్తామని అనౌన్స్ చేసిన దర్శకులు.. Mega Hero
ప్రజల చిరకాల కోరిక సాకారం చేసిన ఎమ్మెల్యే…
ప్రజల చిరకాల కోరిక సాకారం చేసిన ఎమ్మెల్యే… గన్నవరం – ఆంధ్రప్రభ :
Smart phone |లైకులు లక్షల్లో… విలువలు మైనస్లో?
Smart phone | లైకులు లక్షల్లో… విలువలు మైనస్లో? Smart phone |
Telangana |సీఎం రేవంత్ రెడ్డికి బండి సంజయ్ సవాల్
Telangana | సీఎం రేవంత్ రెడ్డికి బండి సంజయ్ సవాల్ Telangana |
Tragic Incident |కరెంట్ షాక్తో…
Tragic Incident | కరెంట్ షాక్తో… Tragic Incident | ఆంధ్రప్రభ, వెబ్
రోగులకు అన్నదానం చేయడం మాకెంతో సంతృప్తిని ఇచ్చింది
యువర్స్ ఫౌండేషన్ ప్రతినిధులువిశాలాంధ్ర -ధర్మవరం; ప్రభుత్వ ఆసుపత్రి రోగులకు అన్నదానం చేయడం మాకెంతో సంతృప్తిని ఇచ్చింది అని యువర్స్ ఫౌండేషన్ సభ్యులు సత్రశాల మల్లికార్జున, గర్రె రమేష్ బాబు, రామచంద్రగుప్త తెలిపారు. ఈ సందర్భంగా వారు పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు, సహాయకులకు దాదాపు 350 మందికి అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా యువర్స్ ఫౌండేషన్ వారు మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా ప్రతి గురువారం దాతల సహాయ సహకారములతో నిర్వహిస్తున్నామని వారు సంతోషాన్ని వ్యక్తం […] The post రోగులకు అన్నదానం చేయడం మాకెంతో సంతృప్తిని ఇచ్చింది appeared first on Visalaandhra .
ISI | నలుగురి అరెస్ట్ ISI | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ :
నేత్ర దానంతో రెండు కుటుంబాల్లో వెలుగులు నింపిన నేత్ర దాత చింతా చిన్న కొండన్న
విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని గాండ్లవీధి కి చెందిన కీ శే చింతా చిన్న కొండన్న ( 36) ఏప్రిల్ 1వ తేదీన రోడ్డు ప్రమాదం లో మరణించగా విశ్వదీప సేవా సంఘం సభ్యులు వారి కుటుంబ సభ్యులకు నేత్రదానంపై అవగాహన కల్పించి వారి అంగీకారం మేరకు గురువారం ధర్మవరం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి నందు జిల్లా అందత్వ నివారణ సంస్థ మరియు విజయవాడ ఎల్ వి ప్రసాద్, నేత్రాలయ వారి టెక్నీషన్ యు. ప్రసాద్ గారు కంటి […] The post నేత్ర దానంతో రెండు కుటుంబాల్లో వెలుగులు నింపిన నేత్ర దాత చింతా చిన్న కొండన్న appeared first on Visalaandhra .
ప్రశాంత్కు యూకే ఎన్నారై కన్వీనర్ పదవి
ఆలేరు, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం కొలనుపాక కు
Andhra Prabha Smart Edition |AP|రాజధాని స్పీడ్/బాదంపాలు కలుషితం
ఆంధ్రప్రభ స్మార్ట్ ఎడిషన్ 04-04-2026, 4.00PM ap రాజధాని స్పీడ్.. పనుల్లో
క్షేత్రస్థాయిలో గ్రామ సందర్శనతోనే సమస్యలపై పట్టు
ఎంపీడీవో బి. విజయలక్ష్మి విశాలాంధ్ర-రాప్తాడు (అనంతపురం జిల్లా) : పంచాయతీ డెవలప్మెంట్ అధికారులు కేవలం కార్యాలయాలకే పరిమితం కాకుండా, నిరంతరం గ్రామాల్లో పర్యటించినప్పుడే క్షేత్రస్థాయి సమస్యలపై పూర్తి అవగాహన, పట్టు వస్తుందని రాప్తాడు ఎంపీడీవో బి. విజయలక్ష్మి పేర్కొన్నారు. శనివారం రాప్తాడు ఎంపీడీఓ కార్యాలయంలో పంచాయతీ డెవలప్మెంట్ అధికారులు, ప్రత్యేక అధికారులతో శనివారం సమన్వయ సమావేశం నిర్వహించారు. అధికారులు ప్రజల మధ్యకు వెళ్లినప్పుడే అసలైన సమస్యలు వెలుగులోకి వస్తాయని, తాగునీరు, పారిశుధ్యం, వీధి దీపాలు వంటి మౌలిక […] The post క్షేత్రస్థాయిలో గ్రామ సందర్శనతోనే సమస్యలపై పట్టు appeared first on Visalaandhra .
శ్రీ ఉమామహేశ్వర స్వామి దేవాలయ నూతన కమిటీ ఎన్నిక
చిట్యాల, ఆంధ్రప్రభ ; చిట్యాల మండలం పరిధిలో పెద్దకాపర్తి గ్రామంలోని అతి పురాతనమైన
Andhra Prabha Smart Edition |TS|బంగారు బాబులు/ట్రాఫిక్ ఆంక్షలు
ఆంధ్రప్రభ స్మార్ట్ ఎడిషన్ 04-04-2026, 4.00PM ts ఐటీ రాడార్లో బంగారు
తిరుమల పవిత్రతను కాపాడాలంటూ పూజలు
విశాలాంధ్ర- రాజాం (విజయనగరం జిల్లా) : రాజాం తెలగావీధిలోని వేంకటేశ్వర స్వామి ఆలయంలో వైసీపీ ఇన్ఛార్జి తలే రాజేష్ ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు శనివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. తిరుమల శ్రీవారి పవిత్రతను కాపాడాలని, భక్తుల విశ్వాసాన్ని దెబ్బతీయకుండా చూడాలని వారు ప్రార్థనలు చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజలు కూడా పాల్గొని భక్తిశ్రద్ధలతో పూజల్లో పాల్గొన్నారు.ఈ సందర్భంగా తలే రాజేష్ మాట్లాడుతూ, ఎలాంటి స్పష్టమైన ఆధారాలు లేకుండా తిరుమల లడ్డూలో కల్తీ జరిగిందని సీఎం చంద్రబాబు […] The post తిరుమల పవిత్రతను కాపాడాలంటూ పూజలు appeared first on Visalaandhra .
ఆకర్షణకు లోనై ప్రేమ వివాహాలు.. తల్లిదండ్రుల ఆశలు ఆవిరి ప్రశ్నార్థకంగా మారుతున్న యువత భవిష్యత్తు విశాలాంధ్ర – రాప్తాడు (అనంతపురం జిల్లా) : ఓ యువతా… కన్నవారి కన్నీరు కావేరి కాకూడదు. నీ కన్న కలలన్నీ కల్లలు కాకూడదు. క్షణికావేశంలో కలిగే ఆకర్షణను ఃప్రేమః అనుకుని నీ జీవితాన్ని బలితీసుకోకు. నీకంటూ ఒక ఉజ్వల భవిష్యత్తు ఉందని మర్చిపోకు. సంస్కారం లేని చదువు, బాధ్యత లేని యవ్వనం సమాజానికి ఎప్పుడూ ప్రమాదకరమే. నేడు ఈ ప్రాథమిక […] The post కంచె దాటుతున్న యవ్వనం.. appeared first on Visalaandhra .
TG |కాంగ్రెస్ గూండాల దాడి అనైతిక చర్య…
TG | కాంగ్రెస్ గూండాల దాడి అనైతిక చర్య… TG | ఆంధ్రప్రభ,
పిల్లలకు విలువలపై అవగాహన కల్పిస్తున్నాం: లోకేష్
అమరావతి: సమాజంలో విలువలు పడిపోయాయని ఎపి మంత్రి లోకేష్ తెలిపారు. విలువలు పెంచాలనే కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని అన్నారు. కర్ణాటకలోని సింధనూరులో లోకేష్ పర్యటించారు. హోసళ్లి క్యాంప్ వరకు ర్యాలీ నిర్వహించగా.. లోకేష్ కు ఘనస్వాగతం పలికారు. అందుకే చాగంటి కోటేశ్వరరావు కేబినెట్ ర్యాంక్ ఇచ్చామని, పిల్లలకు విలువలపై అవగాహన కల్పిస్తున్నామని తెలియజేశారు. తెలుగుభాషలో మహిళలను అవమానించేలా కొన్ని పదాలు ఉన్నాయని, ఏ పని చేసినా తల్లికి చెప్పాలని..తల్లికి చెప్పలేని పని చేయవద్దని సూచించారు. ఏ తప్పు చేయని ఎపి సిఎం చంద్రబాబు నాయుడును ఆనాడు అరెస్ట్ చేసి..53 రోజులు జైల్లో పెట్టారని, సింధనూరు, రాయ్ చూర్, గంగావతి ప్రజలు ఆ సమయంలో అండగా నిలబడ్డారని తెలియజేశారు. సింధనూరులో శ్రీకృష్ణదేవరాయ సైనిక్ స్కూలు నెంబర్ వన్ కావాలని లోకేష్ ఆకాంక్షించారు.
Revanth Reddy |మాస్టర్ ప్లాన్పై సీఎం సమీక్ష
Revanth Reddy | మాస్టర్ ప్లాన్పై సీఎం సమీక్ష Revanth Reddy |

31 C