సీఎస్కే జట్టుతో చేరిన శాంసన్ చెన్నై: టీ20 ప్రపంచకప్ విజయంలో కీలక భూమిక వహించిన టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ రాబోయే ఐపీఎల్ సీజన్ కోసం చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) జట్టుతో కలిశాడు. ఈ నెల 28న ఐపీఎల్ 2026 ప్రారంభం కానుండగా… గురువారం చెన్నై చేరుకున్న సంజూ ఫ్రాంచైజీ క్యాంపులో చేరాడు. సంజూ రాకను పురస్కరించుకుని సీఎస్కే తమ సోషల్ మీడియా ఖాతాల్లో “చెట్టాన్ ఇన్ చెన్నై”, “వరల్డ్ చాంపియన్ సంజు […] The post ‘చెట్టాన్ ఇన్ చెన్నై’ appeared first on Visalaandhra .
సెలవు రోజుల్లో కూడా పన్ను చెల్లింపులకు క్యాష్ కౌంటర్లు
సెలవు రోజుల్లో కూడా పన్ను చెల్లింపులకు క్యాష్ కౌంటర్లు విజయవాడ నగర పాలక
నా వ్యక్తిత్వంతో ఆటలా?దిల్లీ హైకోర్టులో గంభీర్ పిటిషన్
న్యూదిల్లీ: టీమిండియా ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ దిల్లీ హైకోర్టును ఆశ్రయించాడు. తన వ్యక్తిత్వాన్ని దుర్వినియోగం చేస్తున్న ఏఐ డీప్ఫేక్లు, నకిలీ వీడియోలు మరియు అనధికారిక వస్తువుల విక్రయాలపై కఠిన చర్యలు కోరుతూ హైకోర్టులో పిటిషన్ వేశాడు. గంభీర్ తన పిటిషన్లో, తన పేరు, ముఖం, గొంతును అనుమతి లేకుండా ఉపయోగిస్తూ సోషల్ మీడియాలో నకిలీ కంటెంట్ విస్తృతంగా వ్యాపిస్తోందని పేర్కొన్నాడు. ముఖ్యంగా ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, యూట్యూబ్, ఎక్స్ వంటి వేదికలపై ఏఐ టెక్నాలజీ, ఫేస్ స్వాప్, […] The post నా వ్యక్తిత్వంతో ఆటలా?దిల్లీ హైకోర్టులో గంభీర్ పిటిషన్ appeared first on Visalaandhra .
బీసీసీఐకి అజిత్ అగార్కర్ విన్నపం న్యూదిల్లీ: టీమిండియా చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ తన పదవీకాలాన్ని పొడిగించాలని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)ను కోరినట్లు తెలిసింది. పదవీకాలాన్ని 2027 వన్డే ప్రపంచకప్ వరకు పొడిగించాలని కోరినట్లుగా వార్తలు వస్తున్నాయి. టీ20 వరల్డ్ కప్ 2026ను భారత్ గెలిచిన వెంటనే అగార్కర్ ఈ మేరకు బీసీసీఐని అభ్యర్థించినట్లు సమాచారం. ఈ విషయంపై బీసీసీఐలో చర్చలు జరుగుతున్నట్లు కూడా ప్రచారం జరుగుతోంది. అయితే ఇప్పటివరకు ఈ విషయంపై బీసీసీఐ […] The post నా పదవీకాలం పొడిగించండి appeared first on Visalaandhra .
ఐపీఎల్ కోసం శ్రమిస్తున్నా: చాహల్
న్యూదిల్లీ: యుజ్వేంద్ర చాహల్.. ఈ పేరు వింటేనే టీమిండియా ప్లేయర్లకు ఎంతో ఉత్సాహం వచ్చేది. ప్లేయర్లకే కాదు.. అభిమానులు సైతం చాహల్ ఫన్నీ స్పంట్స్, చిలిపి చేష్టలను ఎంతో ఇష్టపడేవాళ్లు. మైదానంలో వికెట్లు తీస్తూ సందడి చేసే చాహల్ చాలా కాలంగా కనిపించ లేదు. ఇక ఈ ఐపీఎల్ 2026తో మళ్లీ ఎంట్రీ ఇస్తున్నాడు. ఈ ఐపీఎల్ సీజన్ కోసం తన జీవన విధానంలో అనేక మార్పులు చేసుకున్నట్లు చాహల్ తెలిపాడు. దక్షిణాఫ్రికా దిగ్గజం ఏబీ డివిలియర్స్ […] The post ఐపీఎల్ కోసం శ్రమిస్తున్నా: చాహల్ appeared first on Visalaandhra .
ఘనంగా శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది వేడుకలు
ఘనంగా శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది వేడుకలు మన సంస్కృతి సాంప్రదాయాలు
గంజాయి విక్రయిస్తున్న ఇద్దరి అరెస్టు
వేర్వేరు కేసుల్లో గంజాయి విక్రయిస్తున్న ఇద్దరు నిందితులను ఎక్సైజ్ సిబ్బంది గురువారం అరెస్టు చేశారు. నిందితుల వద్ద నుంచి 2.43కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నక్క రాజేష్ అనే వ్యక్తి సరూర్నగర్ ప్రాంతంలో అవసరం ఉన్న వారికి గంజాయి విక్రయిస్తున్నాడు. వేరే ప్రాంతాల్లో తక్కువ ధరకు గంజాయి కొనుగోలు చేసి హైదరాబాద్కు తీసుకుని వచ్చి ఎక్కువ ధరకు విక్రయిస్తున్నాడు. నిందితుడిపై నిఘా పెట్టి ఎక్సైజ్ డిటిఎఫ్ సిబ్బంది సిఐ సత్యనారాయణ రావు, ఎస్సై శంకర్ కలిసి మన్సూరాబాద్లో తనిఖీలు నిర్వహించారు. రాజేష్ గంజాయి విక్రయిస్తుండగా పట్టుకున్నారు. నిందితుడి వద్ద నుంచి 1.070కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. కేసు దర్యాప్తు కోసం సరూర్నగర్ ఎక్సైజ్ స్టేషన్లో అప్పగించారు. మరో కేసులో గంజాయి విక్రయిస్తున్న మక్రాన్ దత్తాత్రిని అరెస్టు చేశారు. నిందితుడి వద్ద నుంచి 1.36కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అత్తాపూర్, పిల్లర్ నంబర్ 146వద్ద ఓ వ్యక్తి గంజాయి విక్రయిస్తున్నట్లు ఎక్సైజ్ ఎస్టిఎఫ్ సిబ్బందికి సమాచారం వచ్చింది. వెంటనే రంగంలోకి దిగిన ఎస్టిఎఫ్ సిఐ నాగరాజు, సిబ్బంది కలిసి తనీఖీలు నిర్వహించగా, పిల్లర్ నంబర్ 146వద్ద ఉన్న మెహిఫిల్ హోటల్ వద్ద గంజాయి విక్రయిస్తున్న నిందితుడిని అరెస్టు చేశారు. కేసు దర్యాప్తు కోసం నిందితుడిని శంషాబాద్ ఎక్సైజ్ స్టేషన్లో అప్పగించారు.
డాడీ, మోడీపైనే నా పోరాటం: కవిత
జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కొత్త రాజకీయ పార్టీ పెట్టబోతున్నట్లు ప్రకటించారు. తను పెట్టబోయే పొలిటికల్ పార్టీపై ఆమె మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ అజెండాపై కసరత్తు జరుగుతుందని.. మంచి ముహూర్తం చూసుకుని కొత్త పార్టీ ప్రకటిస్తానని కవిత చెప్పారు. గాంధీజీ సర్వోదయ సిద్దాంతాన్ని లోతుగా అధ్యయనం చేస్తున్నానని.. పార్టీ ప్రారంభించినప్పుడే.. అజెండా, లక్ష్యాలు వెల్లడిస్తానని అన్నారు. డాడీ, మోడీ, చిన్న మోడీపైనే తన పోరాటం ఉంటుందన్నారు. బిఆర్ఎస్తో తన సమస్యను కాంగ్రెస్ నాయకులు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అడ్వాంటేజ్గా తీసుకుంటున్నారని ఆమె విమర్శించారు.
ఉగాది సందడి.. అభివృద్ధి దిశగా కర్నూలు ముందడుగు
ఉగాది సందడి.. అభివృద్ధి దిశగా కర్నూలు ముందడుగు కొత్త సంవత్సరం కొత్త ఆశలు…
మండలిలో ఇద్దరు, శాసనసభలో ముగ్గురు విప్లుగా నియామకం
హైదరాబాద్: శాసన మండలిలో ఇద్దరు విప్లను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఎమ్మెల్సీలు అద్దంకి దయాకర్, బల్మూరి వెంకట్లకు విప్ పదవి దక్కింది. శాసనసభలో ముగ్గురిని ప్రభుత్వ విప్లుగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. శాసనసభలో యెన్నం శ్రీనివాస్రెడ్డి, వేముల వీరేశం, చింతకుంట విజయ రమణారావులకు ఈ పదవులు దక్కాయి. ఈ మేరకు ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ కె.రామకృష్ణా రావు ఉత్తర్వులు జారీ చేశారు. తక్షణమే ఈ ఉత్తర్వులు అమలులోకి వస్తాయని పేర్కొన్నారు.
Iran - Israel War : హోర్ముజ్ జలసంధిపై తీవ్ర ఒత్తిడి.. ప్రపంచ ఆయిల్ సరఫరాపై ఆందోళన
గల్ఫ్ ప్రాంతంలో చమురు, వాయువు కేంద్రాలపై ఇరాన్ గురువారం దాడులు పెంచింది
డిండి చింతపల్లిలో హృదయ విదారక ఘటన
డిండి చింతపల్లిలో హృదయ విదారక ఘటన వంగూర్, ఆంధ్రప్రభ : డిండి చింతపల్లి
పేదింటి ఆడపడుచుల కలలు నిజమైన వేళ..
పేదింటి ఆడపడుచుల కలలు నిజమైన వేళ.. ఇందిరమ్మ పాలనలలో పేదింటి ఆడపడుచుల కలలు
విషాదం.. ఉరివేసుకుని ఇంజనీరింగ్ విద్యార్థిని ఆత్మహత్య
తెలంగాణలో విద్యార్థుల ఆత్మహత్యలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. తాజాగా రాష్ట్రంలో మరో విద్యార్థిని ప్రాణాలు తీసుకుంది. ఈ విషాద సంఘటనల మేడ్చల్ జిల్లాలో చేటుచేసుకుంది. మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని సిద్దార్థ ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థిని ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలంలోని సనుగుల గ్రామానికి చెందిన నందిని అనే విద్యార్థిని.. నారపల్లిలోని ఓ ప్రైవేట్ హాస్టల్లో ఉంటూ.. సిద్దార్థ ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ మూడో సంవత్సరం చదువుతోంది. అయితే, గురువారం హాస్టల్ లోని తన గదిలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనపై హాస్టల్ యజమాని సమాచారం మేరకు మేడిపల్లి పోలీసులు.. సంఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు.మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. హాస్టల్ యజమాని ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. నందిని ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.
‘సే నో డ్రగ్స్ ఛాలెంజ్’.. బిఆర్ఎస్, కాంగ్రెస్ నేతల మధ్య వాగ్వాదం
హైదరాబాద్: ఎల్బి నగర్ చౌరస్తాలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ‘సే నో డ్రగ్స్ ఛాలెంజ్’లో ఉద్రిక్తంగా మారింది. కాంగ్రెస్ నేతలకు ఎల్బినగర్ బిఆర్ఎస్ నేతలు వైట్ ఛాలెంజ్ విసిరారు. బిఆర్ఎస్ నేత ఛాలెంజ్ని స్వీకరించి కాంగ్రెస్ నేతలు ఎల్బి నగర్కు చేరుకున్నారు. ఎల్బి నగర్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద కాంగ్రెస్ నేతలు నిరసన తెలిపారు. వైట్ ఛాలెంజ్ విసిరిన ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, ఇతర నేతలు ఎల్బి నగర్కు వెళ్లారు. దీంతో సుధీర్ రెడ్డి, ఇతర బిఆర్ఎస్ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్, బిఆర్ఎస్ నేతలు పరస్పరం వ్యతిరేకంగా నినాదాలు చేసుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు, ఎమ్మెల్యే అనుచరులకు మధ్య వాగ్వాదం, తోపులాట చోటు చేసుకుంది.
3ships |ఒడిదుడుకుల మధ్య భారత్ చేరిన గ్యాస్ నౌకలు
3ships |ఒడిదుడుకుల మధ్య భారత్ చేరిన గ్యాస్ నౌకలు 3ships |మూడు నౌకల
పదో తరగతి పరీక్ష వాయిదా వేయాలి
పదో తరగతి పరీక్ష వాయిదా వేయాలి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కు
ముస్లిం సోదరుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం పెద్దపీట
ముస్లిం సోదరుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం పెద్దపీట టీడీపీ జిల్లా మైనార్టీ సెల్
Andhra Pradesh : ఏప్రిల్ 1 నుంచి జూనియర్ కళాశాలలు ప్రారంభం
ఆంధ్రప్రదేశ్ లో ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి జూనియర్ కళాశాలలను తిరిగి ప్రారంభించాలని ఉన్నత విద్యాశాఖ నిర్ణయించింది.
Minister Poetic Tag : పరాభవం కాదు Andhra Prabha News
Minister Poetic Tag : పరాభవం కాదు Andhra Prabha News (
వడగండ్ల వాన విధ్వంసం–నీరుగారిన రైతుల ఆశలు
విశాలాంధ్ర – నంబులపూలకుంట: మండలంలో గురువారం రాత్రి కురిసిన భారీ వడగండ్ల వాన బీభత్సం సృష్టించింది. మొక్కజొన్న సాగు చేస్తున్న రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. దాదాపు 120 ఎకరాల్లో సాగు చేసిన మొక్కజొన్న పంట కోతకు సిద్ధమైన సమయంలో వడగండ్ల వాన కురవడంతో పంట మొత్తం నేలకొరిగింది. డేరంగుల శ్రీనివాసులు అనే రైతు తన మూడు ఎకరాల్లో ఎకరాకు రూ.20,000 చొప్పున పెట్టుబడి పెట్టి మొక్కజొన్న సాగు చేశాడు. మరో 20 రోజుల్లో కోతకు వచ్చే […] The post వడగండ్ల వాన విధ్వంసం–నీరుగారిన రైతుల ఆశలు appeared first on Visalaandhra .
రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి.. మంత్రి డోల, కలెక్టర్, మాగుంట వెల్లడి ఆంధ్రప్రభ బ్యూరో,
57kfollowers |యూట్యూబర్ వైష్ణవి హత్యలో షాకింగ్ మలుపు
57kfollowers | యూట్యూబర్ వైష్ణవి హత్యలో షాకింగ్ మలుపు 57kfollowers | వైష్ణవి
Video : TGFA TELANGANA GADDAR FILM AWARDS – 2025
The post Video : TGFA TELANGANA GADDAR FILM AWARDS – 2025 appeared first on Telugu360 .
Phone |దేశాధినేతలకు ప్రధాని మోడీ ఫోన్
Phone | దేశాధినేతలకు ప్రధాని మోడీ ఫోన్ Phone| ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్
శ్రీ లక్ష్మీనరసింహ స్వామి విగ్రహ ప్రతిష్టా
శ్రీ లక్ష్మీనరసింహ స్వామి విగ్రహ ప్రతిష్టా మహోత్సవాలకు..తరలిరండి ఉరవకొండ రూరల్, ఆంధ్రప్రభ :
పసిడి ప్రియులకు గుడ్ న్యూస్. గత వారం రోజులుగా పెరుగుతూ.. తగ్గుతూ వస్తున్న బంగారం, వెండి ధరలు మరోసారి భారీగా పడిపోయాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో గురువారం పసిడి, వెండి ధరలు భారీగా పతమయ్యాయి. 24 క్యారెట్ల 10 గ్రాములు గోల్డ్ ధరపై ఏకంగా రికార్డు స్థాయిలో రూ. 7,140 తగ్గగా.. 22 క్యారెట్ల 10 గ్రాములు బంగారం ధరపై ఏకంగా రికార్డు స్థాయిలో రూ. 6,550 తగ్గింది. దీంతో 24 క్యారెట్ల తులం గోల్డ్ ధర రూ.1,50,280కి దిగొచ్చింది. ఇక, 22 క్యారెట్ల 10 గ్రాములు బంగారం ధర రూ.1,37,750కి చేరుకుంది. అలాగే, ఇవాళ ఒక్కరోజే కేజి వెండి ధరపై రూ.10 వేలు తగ్గింది. దీంతో కేజీ వెండి ధర రూ.2.65 లక్షలకు పడిపోయింది.
పోలవరం జిల్లాలోకి ప్రవేశించిన పెద్దపులి #TigerAlert #Polavaram #Kakinada #ForestDept #APNews
ఒంటిమిట్ట రాములవారి కల్యాణానికి ఆహ్వానం..
ఒంటిమిట్ట రాములవారి కల్యాణానికి ఆహ్వానం.. తిరుమల, ఆంధ్రప్రభ : కడప జిల్లా ఒంటిమిట్టలోని
ఉగాది వేళ మెగాస్టార్ కీలక నిర్ణయం.. మరో కొత్త సేవా కార్యక్రమం
హైదరాబాద్: మెగాస్టార్ చిరంజీవి అంటే ముందుగా గుర్తొచ్చేది ఆయన నటన, డ్యాన్స్లు, ఫైట్లు, వెండితెరపై ఆయన చేసే సందడి అయితే.. ఆ తర్వాత గుర్తుకు వచ్చేది ఆయన చేసే సేవా కార్యక్రమాలు. ఇప్పటికే చిరంజీవి బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్ ద్వారా ఏంతో మంది జీవితాల్లో వెలుగులు నింపారు చిరంజీవి. తాజాగా ఆయన మరో సరికొత్త సేవా కార్యక్రమం ప్రారంభించాలని నిర్ణయం తీసుకున్నారు. భవిష్యత్తులో పేద పిల్లలకు ఉచిత విద్య అందించమే తన లక్ష్యమని చిరు తెలిపారు. ఉగాది పండగ సందర్భంగా ఓ కార్యక్రమంలో మాట్లాడిన ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. ‘‘కుటుంబంలోని ఒక వ్యక్తి విద్యావంతుడైతే.. ఆ ఫ్యామిలీ అంతా బాగుపడుతుంది. ఆ దిశగానే అడుగులు వేస్తున్నా. చిరంజీవి స్పూర్తితోనే ‘అగరం ఫౌండేషన్’ స్థాపించి పేద పిల్లలకు ఉచితంా ఉన్న విద్య అందిస్తున్నానని నటుడు సూర్య చెబుతూ ఉంటాడు. విద్యాదానం నన్నెంతో మోటివేట్ చేసింది. ఒకప్పుడు నేను నీకు ఆదర్శం.. ఇప్పుడు నువ్వే నాకు స్పూర్తి అని సూర్యతో అన్నాను. తెలుగు రాష్ట్రాల పిల్లలకే కాదు అవసరం ఉన్న అందరికీ ఉచితంగా విద్యను అందించాలనుకుంటున్నా’’ అని చిరంజీవి అన్నారు.
Kavitha |డాడీ, మోడీ, చిన్న మోడీపైనే నా పోరాటం
Kavitha | డాడీ, మోడీ, చిన్న మోడీపైనే నా పోరాటం Kavitha |
అక్రమార్కుల చేతుల్లో మోసపోయిన భూదాన్ బాధితులు
అక్రమార్కుల చేతుల్లో మోసపోయిన భూదాన్ బాధితులు ఒక్కొక్కరి దగ్గర రూ.50 వేల నుంచి
ట్రంప్ యంత్రాంగం కీలక నిర్ణయం.. పశ్చిమాసియాకు వేలాదిగా యూఎస్ బలగాలు
అమెరికా-ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య కొనసాగుతున్న యుద్ధం త్వరలో సద్దుమణిగే సూచనలు కనిపించడం లేదు. ఇరాన్తో జరుగుతున్న ఈ పోరును తదుపరి దశకు తీసుకెళ్లేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యంత్రాంగం సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలో పశ్చిమాసియాలో తమ సైనిక బలగాలను మరింత బలోపేతం చేసేందుకు వేలాదిమంది యూఎస్ సైనికులను అక్కడికి తరలించాలని యోచిస్తున్నట్లు రాయిటర్స్ కథనం పేర్కొంది. ఆ నివేదిక ప్రకారం.. పశ్చిమాసియాలో అమెరికా కార్యకలాపాలను బలోపేతం చేయడానికి పెద్ద ఎత్తున సైనిక మోహరింపుపై […] The post ట్రంప్ యంత్రాంగం కీలక నిర్ణయం.. పశ్చిమాసియాకు వేలాదిగా యూఎస్ బలగాలు appeared first on Visalaandhra .
సీనియర్లను తొక్కుకుంటూ.. సీఎం అయిన రేవంత్
సీనియర్లను తొక్కుకుంటూ.. సీఎం అయిన రేవంత్ కరీంనగర్, ఆంధ్రప్రభ : సీనియర్లను తొక్కుకుంటూ
నటి అనుష్క పెళ్లి వార్తలపై క్లారిటీ ఇచ్చిన ఆమె టీమ్ #AnushkaShetty #Tollywood #CelebrityNews
మోహన్బాబు బర్త్డే స్పెషల్.. ‘ది ప్యారడైస్’ నుంచి ప్రత్యేక వీడియో
ఒకప్పుడు విలన్గా ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించిన కలెక్షన్ కింగ్ మోహన్బాబు ఆ తర్వాత హీరోగా ఎన్నో చిత్రాల్లో నటించి ప్రేక్షకులకు అభిమాన నటుడిగా మారిపోయారు. అయితే ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్లో ఆయన ఆచితూచి సినిమాలు చేస్తున్నారు. గతేడాది ఆయన కుమారుడు విష్ణు నటించి ‘కన్నప్ప’ సినిమాలో మోహన్బాబు ఓ ప్రత్యేక పాత్రలో నటించారు. ఈ ఏడాది మరో విభిన్నమైన పాత్రలో మోహన్ బాబు కనిపించేందుకు సిద్ధమవుతున్నారు. నాని హీరోగా, శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో వస్తున్న చిత్రం ‘ది ప్యారడైజ్’. ఈ సినిమాలో మోహన్ బాబు షిఖంజ మాలిక్ అనే ప్రతినాయకుడి పాత్రలో కనిపించనున్నారు. కాగా మోహన్ బాబు పుట్టిన రోజు సందర్భంగా ప్యారడైజ్ టీం ఓ ప్రత్యేక వీడియోని విడుదల చేసింది. ఈ వీడియోలో షిఖంజ మాలిక్ పాత్ర కోసం మోహన్ బాబు ఎలా రెడీ అయ్యారో చూపించారు. ఈ జనరేషన్కి మోహన్ బాబు అంటే ఏంటో.. ఆయన నటన సామర్థ్యం ఏంటో తెలియదని.. కానీ ప్యారడైజ్తో అది తెలిసేలా చేస్తామని శ్రీకాంత్ ఓదెల వీడియోలో చెప్పారు. కాగా, ఈ సినిమాకి అనిరుధ్ సంగీతం అందించగా.. సుధాకర్ చెరుకూరి నిర్మించారు. ఆగస్టు 21న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు… ఒక్కరోజే రూ.8 లక్షల కోట్లు ఆవిరి!
మధ్యప్రాచ్యంలో యుద్ధ పరిస్థితులు మహోగ్రరూపం దాల్చిన నేపథ్యంలో, భారత స్టాక్ మార్కెట్లు కుదేలయ్యాయి. అమెరికా, ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య తీవ్రమవుతున్న ఉద్రిక్తతల కారణంగా ముడిచమురు ధరలు భగ్గుమనడంతో గురువారం నాటి ట్రేడింగ్లో సూచీలు కుప్పకూలాయి. సెన్సెక్స్, నిఫ్టీలు గత రెండేళ్లలో ఎన్నడూ లేనంతగా భారీ పతనాన్ని నమోదు చేశాయి. ఈ ఒక్క సెషన్లోనే ఇన్వెస్టర్ల సంపద సుమారు రూ.8 లక్షల కోట్లు ఆవిరైపోవడం మార్కెట్లలో నెలకొన్న భయాందోళనలకు అద్దం పడుతోంది. ట్రేడింగ్ ముగిసే సమయానికి బీఎస్ఈ సెన్సెక్స్ […] The post కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు… ఒక్కరోజే రూ.8 లక్షల కోట్లు ఆవిరి! appeared first on Visalaandhra .
ప్రెస్ క్లబ్ కు సొంత స్థలం సమకూర్చేందుకు కృషి
తిరుపతి ప్రెస్ క్లబ్ కు సొంత స్థలం సమకూర్చే ప్రక్రియ తుది దశలో ఉందని, వీలైనంత వేగంగా స్థలాన్ని అందించేందుకు కృషి చేస్తున్నామని జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ అన్నారు. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని నూతనంగా ముద్రించిన ప్రెస్ క్లబ్- 2026 డైరీని జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ చేతుల మీదుగా ఆవిష్కరించడం జరిగింది. ప్రెస్ క్లబ్ ఘనత ను, ఇప్పటి వరకు సొంత స్థలం లేకపోవడం పై మరొకసారి అధ్యక్ష కార్యదర్శులు మురళి, బాలచంద్ర లు […] The post ప్రెస్ క్లబ్ కు సొంత స్థలం సమకూర్చేందుకు కృషి appeared first on Visalaandhra .
నిరుద్యోగుల ఉపాధి అవకాశాలకు ..భవ్య పథకం ప్రారంభం..
పారిశ్రామిక రంగాన్ని వేగంగా అభివృద్ధి చేయడానికి కొత్త పథకాన్ని అమలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. రూ.33,600 కోట్ల వ్యయంతో భారత ఔద్యోగిక్ వికాస్ యోజన (భవ్య) పథకాన్ని కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది. ప్రస్తుతం అభివృద్ధి ప్రాజెక్టులకు భూసేకరణ ఒక పెద్ద సవాలుగా మారింది.ఈ సమస్యను పరిష్కరించేందుకు కేంద్ర ప్రభుత్వం భవ్య పథకాన్ని ప్రవేశపెట్టింది.అంతేకాకుండా వచ్చే ఆరు సంవత్సరాలలో 100 పారిశ్రామిక పార్కులను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. దీని ద్వారా లక్షలాది మంది నిరుద్యోగులకు ఉపాధి […] The post నిరుద్యోగుల ఉపాధి అవకాశాలకు ..భవ్య పథకం ప్రారంభం.. appeared first on Visalaandhra .
ఇందిరమ్మ ఇళ్లతో పేదల కలలు సాకారం..
గట్టుప్పల, ఆంధ్రప్రభ : నల్లగొండ జిల్లా గట్టుప్పల మండల కేంద్రంలో తొలి ఇందిరమ్మ
రాజుగా నిలబెట్టడమే మా ప్రభుత్వ లక్ష్యం
సీఎం రేవంత్ రెడ్డితెలంగాణ రైతులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుభవార్త చెప్పారు. మార్చి 22వ తేదీన రైతు భరోసా పథకం కింద నిధులను రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నట్లు ప్రకటించారు. నేడు హైదరాబాద్లో జరిగిన శ్రీ పరాభవ నామ ఉగాది వేడుకల్లో పాల్గొన్న ఆయన ఈ కీలక ప్రకటన చేశారు. ఈ కొత్త తెలుగు సంవత్సరాన్ని రైతుల సంక్షేమానికి అంకితం చేస్తున్నామని, వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చి రైతును రాజుగా నిలబెట్టడమే తమ ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం […] The post రాజుగా నిలబెట్టడమే మా ప్రభుత్వ లక్ష్యం appeared first on Visalaandhra .
స్టేషన్ ఘన్పూర్, ఆంధ్రప్రభ : స్టేషన్ ఘన్పూర్ మండలం ఇప్పగూడెం గ్రామ చరిత్రపై
ఇంద్రకీలాద్రిపై ఉగాది మహోత్సవ వైభవం
ఇంద్రకీలాద్రిపై ఉగాది మహోత్సవ వైభవం ఇంద్రకీలాద్రి, ఆంధ్రప్రభ : విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై విరాజిల్లుతున్న
ఉగాది ప్రత్యేక పూజలో పాల్గొన్నా బిర్ల ఐలయ్య
యాదగిరిగుట్ట, ఆంధ్రప్రభ ; పట్టణంలోని బీర్ల నిలయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,
ఏపీ ఇంటర్ స్టూడెంట్స్కు వేసవి సెలవుల షెడ్యూల్ ఇదే!
ఆంధ్రప్రదేశ్ ఇంటర్ విద్యార్థులకు ఇంటర్మీడియట్ బోర్డు వేసవి సెలవుల షెడ్యూల్తో పాటు 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించిన అకడమిక్ క్యాలెండర్ను విడుదల చేసింది. ఫస్ట్ ఇయర్ పూర్తి చేసి సెకండియర్లోకి ప్రవేశించే విద్యార్థులకు ఏప్రిల్ 1 నుంచి కళాశాలలు తిరిగి ప్రారంభమవుతాయి. ఏప్రిల్ 1 నుంచి 23 వరకు ఇంటర్ సెకండియర్ తరగతులు నిర్వహించనున్నట్లు బోర్డు తెలిపింది. దీని అనంతరం ఏప్రిల్ 24 నుంచి వేసవి సెలవులు ప్రారంభమవుతాయి. మే 31 వరకు సెలవులుఈ సెలవులు మే […] The post ఏపీ ఇంటర్ స్టూడెంట్స్కు వేసవి సెలవుల షెడ్యూల్ ఇదే! appeared first on Visalaandhra .
నార్సింగిలో ఘనంగా ఉగాది వేడుకలు
నార్సింగి, ఆంధ్రప్రభ : మెదక్ జిల్లా నార్సింగి పట్టణంలోని శ్రీ వేణుగోపాల స్వామి
శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో ప్రత్యేక పూజలు
బోధన్, ఆంధ్రప్రభ : బోధన్ పట్టణం లోని శ్రీ నగరేశ్వర, శ్రీ వాసవి
బాక్సాఫీస్ వద్ద 'ధురంధర్ 2' హవా.. తొలిరోజు రికార్డు కలెక్షన్స్
బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్ నటించిన 'ధురందర్: ది రివెంజ్' మూవీ రికార్డు కలెక్షన్లతో బాక్సాఫీస్ దుమ్ము దులుపుతోంది. బుధవారం సాయంత్రం నుంచి పెయిడ్ ప్రీమియర్లతో ప్రారంభమైన ఈ సినిమా పాజిటీవ్ టాక్ తో దూసుకెళ్తోంది. మొదటి భాగం పెయిడ్ ప్రీమియర్ షోల వసూళ్లను అధిగమించిన ఈ సినిమా ఏకంగా రూ. 52 కోట్లకు పైగా రాబట్టినట్లు తెలుస్తోంది. దీంతో ఇప్పటివరకు ఉన్న అన్ని రికార్డులను బద్దలుకొట్టింది ఈ సినిమా. ఆదిత్య ధర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం భారీ అంచనాల మధ్య గురువారం ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ప్రిమియర్ షోల నుంచే మంచి టాక్ ను సొంతం చేసుకోవడంతో ఈ మూవీని చూసేందుకు ప్రేక్షకులు థియేటర్లకు క్యూ కడుతున్నారు. దీంతో ఈ సినిమా తొలిరోజు కలెక్షన్స్ రికార్డు స్థాయిలో నమోదు అయ్యే చాన్స్ ఉంది. కాగా, ఈ ఆర్. మాధవన్, అర్జున్ రాంపాల్, సంజయ్ దత్, సారా అర్జున్, రాకేష్ బేడీ నటించారు. డిసెంబర్ 2025లో మొదటి భాగం విడుదలై ప్రపంచవ్యాప్తంగా రూ. 1,300 కోట్లు వసూలు చేసింది. ఇప్పుడు రెండో భాగం కూడా రూ.వెయ్యి కోట్ల క్లబ్ లో చేరుతుందని ప్రేక్షకులు చెబుతున్నారు.
దేశంలో తొలి ఎల్పీజీ ఏటీఎం ప్రారంభం
యుద్ధ మేఘాల కారణంగా భారతదేశంలో ఎల్పీజీ సరఫరాపై అనిశ్చితి నెలకొన్న సమయంలో భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టింది.హర్యానాలోని గురుగ్రామ్ (సోహనా, సెక్టార్-33)లో దేశంలోనే తొలి ఎల్పీజీ ఏటీఎంను పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించింది.ఎలా పనిచేస్తుంది అంటే ఈ ఎల్పీజీ ఏటీఎం ద్వారా గ్యాస్ సిలిండర్ పొందడం డబ్బులు డ్రా చేసినంత సులభమని అధికారులు చెబుతున్నారు.ముందుగా వినియోగదారు తన రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ను నమోదు చేయాలి.తర్వాత మొబైల్కు వచ్చే OTPను ఎంటర్ చేసి ధృవీకరించాలి. […] The post దేశంలో తొలి ఎల్పీజీ ఏటీఎం ప్రారంభం appeared first on Visalaandhra .
దమ్మపేట, ఆంధ్రప్రభ : అంబులెన్స్ లో మహిళ ప్రసవించిన ఘటన దమ్మపేట మండలపరిధిలోని
బిసిసిఐకి అజిత్ అగార్కర్ విజ్ఞప్తి.. దేని గురించి అంటే..
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బిసిసిఐ)కి టీం ఇండియా చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ ఓ విజ్ఞప్తి చేశారు. ఆయన పదవీకాలాన్ని పొడిగించాలని ఆయన కోరినట్లు సమాచారం. 2027లో జరిగే వన్డే ప్రపంచకప్ వరకూ తన పదవీకాలాన్ని పొడిగించాలని కోరినట్లు తెలుస్తోంది. ఐపిఎల్ 2025కు ముందు అగార్కర్ పదవీకాలాన్ని ఒక సంవత్సరం పాటు పొడిగించిన విషయం తెలిసిందే. ఈ ఏడాది జరిగిన టి-20 ప్రపంచకప్లో భారత్ విజయం సాధించిన వెంటనే అగార్కర్ ఈ మేరకు బిసిసిఐని అభ్యర్థించినట్లు సమాచారం. అయితే ఈ విషయాన్ని బిసిసిఐ కానీ, అజిత్ అగార్కర్ కానీ అధికారికంగా ధృవీకరించలేదు. 2023 నుంచి అగార్కర్ భారత జట్టు చీఫ్ సెలెక్టర్గా వ్యవహరిస్తున్నారు. ఆయన ఈ మూడేళ్ల పదవీకాలంలో భారత్ నాలుగు ఐసిసి టోర్నమెంట్ల ఫైనల్స్కు చేరగా.. మూడింట విజయం సాధించింది. 2023 వన్డే ప్రపంచకప్ ఫైనల్స్కు చేరిన భారత్.. అక్కడ ఆసీస్ చేతిలో ఓటమి పాలైంది. ఆ తర్వాత 2024 టి-20 ప్రపంచకప్, 2025 ఛాంపియన్స్ ట్రోఫీ, టి-20 ప్రపంచకప్ 2026లో భారత్ విజేతగా నిలిచిన విషయం తెలిసిందే.
ఆరేళ్లలో 18 వేల మంది మృతి… ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: హర్యానా ప్రభుత్వం
ఇంధన భద్రతపై కేంద్రం ఫోకస్.. నిల్వల వివరాలు ఇవ్వాలని కంపెనీలకు ఆదేశం
పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో దేశంలో ఇంధన అవసరాలకు ఎలాంటి అంతరాయం కలగకుండా కేంద్ర ప్రభుత్వం చర్యలు ముమ్మరం చేసింది. ఈ క్రమంలో చమురు, గ్యాస్ సంస్థలకు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఆయా కంపెనీలు తమ వద్ద ఉన్న నిల్వలు, ఉత్పత్తి, వినియోగం, దిగుమతుల వివరాలను తప్పనిసరిగా పంచుకోవాలని సూచించింది. ప్రజాప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని పెట్రోల్, సహజ వాయువు సరఫరా గొలుసును సమర్థవంతంగా పర్యవేక్షించేందుకు కేంద్రీకృత వ్యవస్థను ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. […] The post ఇంధన భద్రతపై కేంద్రం ఫోకస్.. నిల్వల వివరాలు ఇవ్వాలని కంపెనీలకు ఆదేశం appeared first on Visalaandhra .
1.54lakh |బంగారం ధరల్లో తగ్గుదల… గ్లోబల్ ప్రభావంతో ఊగిసలాట
1.54lakh | బంగారం ధరల్లో తగ్గుదల… గ్లోబల్ ప్రభావంతో ఊగిసలాట 1.54lakh |
ap cm intention : తెలుగుజాతి నెంబర్-1 లక్ష్యం
ap cm intention : తెలుగుజాతి నెంబర్-1 లక్ష్యం (ఆంధ్రప్రభ, ఏపీ న్యూస్
War Effect |రిపబ్లిక్ వేడుకలు రద్దు
War Effect | రిపబ్లిక్ వేడుకలు రద్దు War Effect | ఆంధ్రప్రభ,
త్వరగా నిర్ణయం తీసుకోవాలి: కవిత పార్టీపై ఈసీకి ఢిల్లీ హైకోర్టు కీలక సూచన
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పార్టీపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. తెలంగాణ ప్రజా జాగృతి పేరిట రాజకీయ పార్టీని తెలుగు సంవత్సరాది ఉగాది రోజున ప్రకటించాలని కవిత భావించారు. అయితే ఈ పార్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ ఏడాది జనవరిలో కవిత తన కొత్త పార్టీ రిజిస్ట్రేషన్ కోసం ఈసీ వద్ద దరఖాస్తు చేసుకున్నారు. ఈసీ నుంచి స్పందన రాకపోవడంతో ఆమె కొద్దిరోజుల క్రితం […] The post త్వరగా నిర్ణయం తీసుకోవాలి: కవిత పార్టీపై ఈసీకి ఢిల్లీ హైకోర్టు కీలక సూచన appeared first on Visalaandhra .
Deputy CM |జిల్లాలో ఐదు కీలక మార్గాల విస్తరణకు గ్రీన్ సిగ్నల్
Deputy CM | జిల్లాలో ఐదు కీలక మార్గాల విస్తరణకు గ్రీన్ సిగ్నల్
జైలు నుంచి పిన్నెల్లి విడుదల.. ఎవరినీ వదిపెట్టబోమని హెచ్చరిక!
పల్నాడు రాజకీయాల్లో కీలక నేత, వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి జైలు నుంచి విడుదలయ్యారు. తెలుగుదేశం పార్టీ నాయకుల జంట హత్య కేసులో నిందితుడిగా ఉన్న ఆయనకు గురజాల కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో, నేడు ఆయన నెల్లూరు సెంట్రల్ జైలు నుంచి బయటకు వచ్చారు. ఈ సందర్భంగా జైలు వెలుపల వైసీపీ ముఖ్య నేతలు, భారీ సంఖ్యలో తరలివచ్చిన కార్యకర్తలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. జైలు నుంచి విడుదలైన అనంతరం పిన్నెల్లి మీడియాతో […] The post జైలు నుంచి పిన్నెల్లి విడుదల.. ఎవరినీ వదిపెట్టబోమని హెచ్చరిక! appeared first on Visalaandhra .
National Highway |డ్రైవర్ ను కాపాడాల్సింది పోయి…
National Highway |డ్రైవర్ ను కాపాడాల్సింది పోయి… National Highway | ఆంధ్రప్రభ,
Mohan Babu’s Chilling Makeover For The Paradise
The anticipation around Natural Star Nani’s The Paradise, directed by Srikanth Odela of Dasara fame, continues to soar, and the latest reveal has only amplified the excitement. The makers have now unveiled a gripping video, showcasing Mohan Babu’s intense transformation into the intimidating Shikanja Maalik. The footage highlights the meticulous effort poured into crafting a […] The post Mohan Babu’s Chilling Makeover For The Paradise appeared first on Telugu360 .
morethan2% |పెట్టుబడిదారుల సంపదకు గట్టి దెబ్బ
morethan2% | పెట్టుబడిదారుల సంపదకు గట్టి దెబ్బ morethan2% |భారీ పతనంతో ముగిసిన
Fairy Look |మీనాక్షి చాలా హాట్గా…
Fairy Look | మీనాక్షి చాలా హాట్గా… ఆంధ్రప్రభ వెబ్డెస్క్ : మీనాక్షి
Andhra Prabha Smart Edition |TS|నవ వసంతం/మాయి ముంత
ఆంధ్రప్రభ స్మార్ట్ ఎడిషన్ 19-03-2026, 4.00PM ts ప్రజల జీవితాల్లో నవ
దేశంలోని ఐఐటీలు, ఇతర ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థల్లో ఎంటెక్, పీహెచ్డీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజినీరింగ్ (GATE 2026) పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. ఫిబ్రవరి 7, 8, 14, 15 తేదీల్లో ఈ పరీక్షలు జరిగిన విషయం తెలిసిందే. ఇటీవల ప్రాథమిక కీ విడుదల చేసిన అధికారులు.. అభ్యర్థుల నుంచి అభ్యంతరాలు స్వీకరించిన అనంతరం బుధవారం సాయంత్రం మాస్టర్ క్వశ్చన్పేపర్లు, ఆన్సర్ కీలను అధికారిక వెబ్సైట్లో ఉంచారు. తాజాగా గేట్ ఫలితాలను ప్రకటించారు. […] The post గేట్ ఫలితాలు విడుదల.. appeared first on Visalaandhra .
Andhra Prabha Smart Edition |AP|ఉగాది సంబురం/బీచ్ శాండ్లో
ఆంధ్రప్రభ స్మార్ట్ ఎడిషన్ 19-03-2026, 4.00PM ap ప్రజల జీవితాల్లో నవ
ఖమేనీని చంపిన బ్లూ స్పారో ఆపడం అంత కష్టమా?
తీవ్ర ఆర్థిక సంక్షోభంలో పాకిస్థాన్.. రిపబ్లిక్ డే వేడుకలు రద్దు!
ఆర్థిక సంక్షోభం కోరల్లో చిక్కుకున్న పాకిస్థాన్, తన రిపబ్లిక్ డే (మార్చి 23) వేడుకలపై కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలో నెలకొన్న విపత్కర పరిస్థితుల దృష్ట్యా ఈ ఏడాది అధికారిక వేడుకలను రద్దు చేస్తున్నట్లు ప్రధాని షెహబాజ్ షరీఫ్ కార్యాలయం ప్రకటించింది. ఆడంబరాలకు పోకుండా కేవలం జెండా ఆవిష్కరణకే ఈ వేడుకలను పరిమితం చేయాలని నిర్ణయించారు. గల్ఫ్ ప్రాంతంలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు, ప్రపంచవ్యాప్తంగా ఆకాశాన్నంటుతున్న చమురు ధరల నేపథ్యంలో పాక్ ప్రభుత్వం ఈ కఠిన నిర్ణయం తీసుకుంది. […] The post తీవ్ర ఆర్థిక సంక్షోభంలో పాకిస్థాన్.. రిపబ్లిక్ డే వేడుకలు రద్దు! appeared first on Visalaandhra .
జనగామ జిల్లా ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు
రఘునాథపల్లి, ఆంధ్రప్రభ : తెలుగు సంస్కృతిలో ప్రత్యేక స్థానం పొందిన ఉగాది పండుగ
అతడి తర్వాత భారత జట్టు పరిస్థితేంటో..: అశ్విన్
ఇటీవల జరిగిన టి-20 ప్రపంచకప్ టోర్నమెంట్లో్ విజేతగా నిలిచిన టిం ఇండియా ప్రస్తుతం మంచి ఫామ్లో దూసుకుపోతుంది. మూడు ఫార్మాట్లలో రాణిస్తుంది. అయితే బ్యాటింగ్ పరంగా జట్టు పటిష్టంగా ఉన్నా... బౌలింగ్లో అప్పుడప్పుడూ తేలిపోతున్నారు. ఎవరు ఎలా బౌలింగ్ చేస్తున్నా.. పేసు గుర్రం జస్ప్రీత్ బుమ్రా మాత్రం ఎప్పుడు బాల్ అందుకున్న.. జట్టుకు ఉపయోగపడేలా బౌలింగ్ చేస్తూ.. జట్టును ఆదుకుంటున్నాడు. ఈ నేపథ్యంలో మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కీలక వ్యాఖ్యలు చేశాడు. బుమ్రా తర్వాత అతడి స్థానాన్ని ఎవరు భర్తీ చేయలేరని అశ్విన్ పేర్కొన్నాడు. ‘‘వైట్ బాల్ క్రికెట్లో బ్యాటింగ్ పరంగా టీం ఇండియాకు భవిష్యత్తులోనూ ఇబ్బంది లేదు. రానున్న దశాబ్ధంలో భారత జట్టు ఈ ఫార్మాట్లో ట్రోఫీలు గెలుచుకుంటుంది. ఈ విషయంలో నాకు ఎలాంటి సందేహమూ లేదు. బ్యాటింగ్ విభాగంలో భారత జట్టు చాలా బలంగా ఉంది’ అని అశ్విన్ అన్నాడు. ‘‘కానీ బుమ్రా తర్వాత పరిస్థితి ఏంటి? ఈ విషయంలో నాకు ఆందోళనగా ఉంది. బ్యాటింగ్ ఉన్నంత ఆకర్షణీయంగా బౌలింగ్ ఉండటం లేదు. దీంతో రాబోయే తరంలో పిల్లలు బౌలింగ్ ఎంచుకోకపోవచ్చు. ఎందుకంటే.. బ్యాటర్లు కొట్టే సిక్సులు, ఫోర్లు వారిని అలరిస్తాయి. బౌలింగ్తోనూ మనం టోర్నమెంట్లు, సిరీస్లు గెలవొచ్చని ఎవరు గ్రహిస్తారు’’ అని అశ్విన్ వివరించాడు.
శ్రీ పరాభవ నామ సంవత్సరానికి అర్థం చెప్పిన చిరంజీవి
తెలుగు ప్రజల నూతన సంవత్సరాది ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. శ్రీ పరాభవ నామ సంవత్సరం సందర్భంగా, ఈ ఏడాది పేరులో ఉన్న అంతరార్థాన్ని వివరిస్తూ ఆయన ఎక్స్ వేదికగా ఒక సందేశాన్ని పంచుకున్నారు. కేవలం శుభాకాంక్షలు చెప్పడమే కాకుండా, కొత్త సంవత్సరానికి స్ఫూర్తిదాయకమైన అర్థాన్ని జోడించడం అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ తెలుగు నూతన సంవత్సరంలో అధర్మానికి, అహంకారానికి ధర్మం చేతిలో పరాభవం (ఓటమి) జరగాలని చిరంజీవి ఆకాంక్షించారు. శాంతి, స్నేహం, […] The post శ్రీ పరాభవ నామ సంవత్సరానికి అర్థం చెప్పిన చిరంజీవి appeared first on Visalaandhra .
మాజీ మంత్రి మల్లారెడ్డి దంపతులకు పెండ్లిరోజు శుభాకాంక్షలు…
మాజీ మంత్రి మల్లారెడ్డి దంపతులకు పెండ్లిరోజు శుభాకాంక్షలు… మేడ్చల్, మార్చి19(ఆంధ్రప్రభ): మేడ్చల్ శాసనసభ్యులు
ఆక్సిజన్ సిలిండర్, మాస్క్తో పరీక్షకు హాజరైన టెన్త్ విద్యార్థి #StudentInspiration #Exam
ఆత్మహత్యా… పరువు హత్యా? మాచర్ల, ఆంధ్రప్రభ : వారిద్దరూ ఒకే సామాజిక వర్గంకు
శంషాబాద్ ఎయిర్పోర్ట్లో భారీగా గోల్డ్ సీజ్..
శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టుబడింది. ఎయిర్పోర్ట్లో గురువారం డిఆర్ఐ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో కోయంబత్తూరు నుంచి విశాఖ వెళ్తున్న ప్రయాణికుడి వద్ద అక్రమంగా తరలిస్తుండగా బంగారాన్ని గుర్తించారు. అనంతరం నిందితుడిని అదుపులోకి తీసుకుని బంగరాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితుడిని సీఐఎస్ఎఫ్ పోలీసులకు అప్పగించారు. మార్కెట్ లో పట్టుబడిన బంగారం ధర దాదాపు రూ.కోటి విలువ ఉంటుందని అధికారులు తెలిపారు.ఇక, నిందితుడని అదుపులోకి తీసుకుని స్టేషన్ కు తరలించి విచారించనున్నట్లు సీఐఎస్ఎఫ్ పోలీసులు చెప్పారు.
డోన్ రైల్వే స్టేషన్లో అనుమానాస్పద ఘటన…
డోన్ రైల్వే స్టేషన్లో అనుమానాస్పద ఘటన… నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ ; నంద్యాల
55 crore released : 6787 పేదోళ్లకు సాయం Andhra Prabha News
55 crore released : 6787 పేదోళ్లకు సాయం Andhra Prabha News
ఖతార్పై భీకర దాడి.. గ్యాస్ కేంద్రం ధ్వంసం.. భారత్కు ఇబ్బందులే..
పశ్చిమాసియాలో యుద్ధం రోజురోజుకీ ఉదృతమవుతోంది. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న ఈ యుద్ధ:లో ఎంతో మంది అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారు. అయితే ఇరు దేశాల మధ్య పంతం చల్లారడం లేదు. తాజాగా తమ నేతలు లారిజానీ, నిఘా వ్యవహారాల మంత్రి ఇస్మాయిల్ ఖతీబ్ మరణానికి ప్రతీకారంగా బుధవారం అర్థరాత్రి ఇరాన్ కీలక గ్యాస్, చమురు క్షేత్రాలను లక్ష్యంగా చేసుకొని దాడులు చేపట్టింది. ఖతార్లోని అత్యంత కీలకమైన రస్ లఫాన్ ఇండస్ట్రీయల్ సిటీపై ఇరాన్ క్షిపణితో దాడి చేసింది. ఇది ఖతార్ అర్థిక వ్యవస్థకు పునాది. దీంతో అత్యవసర బృందాలను రంగంలోకి దింపి మంటలను అదుపు చేయించే ప్రయత్నాలు మొదలు పెట్టింది. ఈ దాడిలో ఆ ప్రాంతం భారీస్థాయిలో దెబ్బ తిన్నట్లు ఆ దేశ వర్గాలు వెల్లడించాయి. అయితే తమ దేశ సార్వభౌమత్వాన్ని దెబ్బతీసే ఇలాంటి దాడులను ఉద్రిక్తతలను మరింత పెంచుతాయని ఖతార్ హెచ్చరికలు జారీ చేసింది. రస్ లఫాన్ ఇండస్ట్రీయల్ సిటీన దాడితో భారతపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. ఫర్టిలైర్స్, సిఎన్జి, పిఎన్జి అవసరాల కోసం ఈ ప్రాంతంపైనే భారత్ ఆధారపడి ఉంది. భారత్ కొనుగోలు చేసే లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్ 47 శాతం ఖతార్ నుంచే కొనుగోలు చేస్తుంది. ఆ దేశ ప్రభుత్వ రంగ సంస్థ ఖతార్ ఎనర్జీ స్పందిస్తూ.. ఇరాన్ క్షిపిణి దాడుల్లో పెద్ద సంఖ్యలో గ్యాస్ కేంద్రాల్లో నిప్పులు చెలరేగి దెబ్బతిన్నట్లు వెల్లడించింది. దీంతో భారత్లో నేచురల్ గ్యాస్ కష్టాలు పెరిగే అవకాశం ఉంది.
Yanamala : యనమలకు పెరుగుతున్న ప్రయారిటీ.. త్వరలోనే తీపికబురట
తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడికి అల్లుడి ప్రభావం కనిపించే అవకాశం మాత్రం లేదు
గంజాయి అక్రమ రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు
గంజాయి అక్రమ రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు జూలూరుపాడు, ఆంధ్రప్రభ ; ప్రభుత్వం
Kavitha Pushes Ahead with New Party ‘Telangana Praja Jagruti’, Awaits EC Clearance
K. Kavitha is taking clear steps towards launching her own political party in Telangana. The name Telangana Praja Jagruti is almost locked, and the groundwork for the party is already underway. She had applied to the Election Commission on January 23 seeking registration under the Representation of the People Act. But the process did not […] The post Kavitha Pushes Ahead with New Party ‘Telangana Praja Jagruti’, Awaits EC Clearance appeared first on Telugu360 .
bcci | పదవీకాలం పొడిగించండి బీసీసీఐకి చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ విన్నపం
ఉగాది శుభాకాంక్షలు తెలిపిన రిటైర్డ్ ఆర్టీసీ ఉద్యోగి కిష్టయ్య
నార్సింగి, ఆంధ్రప్రభ : నార్సింగి గ్రామానికి చెందిన ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగి, సీనియర్
కోడూరులో గ్యాస్ సిలిండర్ల కోసం ప్రజల పరుగులు
రఘునాథపల్లి, ఆంధ్రప్రభ : రఘునాథపల్లి మండలంలోని కోడూరు గ్రామంలో గ్యాస్ సిలిండర్ల కోసం
ఆంధ్రప్రభ ప్రతినిధి, భూపాలపల్లి : గ్రామాల్లో యువత చెడు మార్గాలకు దూరంగా ఉండేలా
ఉగాది సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి జాతకం చెప్పిన బాచంపల్లి సంతోష్ కుమార్ శాస్త్రి #RevanthReddy
నవనాయకుల ఫలితాలు.... భవిష్య భారతం 2026-27
రాజు - గురువు: దేవతలకు గురువైన గురువుకి రాజ్యాధి పత్యం రావడం మంచిదే. దేశ ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. సాంకేతిక రంగం అభివద్ధి చెందుతుంది. రాజ్యాధిపత్యం గురువుకి రావడం వలన దేశంసుభిక్షంగా ఉంటుంది. బంగారం, వెండి ఎప్పుడూ లేని విధంగా అధికంగా ధరలు పెరుగుతాయి, సామాన్యుడికి బంగారం అనేది ఒక కలగా మిగిలిపోతుంది. ప్రతి విషయంలో కూడా ధనానికి ఉన్నప్రాముఖ్యత ఎందులోనూ కనిపించదు. కళాకారులకు గుర్తింపు లభిస్తుంది. పశు, పక్షి సంతతిని రక్షించే ప్రయత్నాలు జరుగుతాయి. పాలు, పెరుగు, వెన్న, నెయ్యి, వంట నూనె, తేనె, పప్పు దినుసులు అధికధర కలిగి ఉంటాయి. వ్యవసాయ భూములు అధిక ధర కలిగి ఉంటాయి. అకాల వర్షాలు, తుఫానులు తీవ్రస్థాయిలో ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. వర్షం ఎప్పుడు వస్తుందో చెప్పడంలో వాతావరణ శాఖ విఫలమవుతుంది. చలనచిత్ర పరిశ్రమలో టాలెంట్ను బట్టి కాకుండా బ్యాక్గ్రౌండ్ ద్వారానే అవకాశాలు వస్తాయి. సుప్రీం కోర్టు తీర్పులు కొన్ని వివాదాస్పదం అవుతాయి. బంగారు ఆభరణాలలో కల్తీ ఎక్కువగా జరుగుతుంది. జ్ఞానం మరింతగా పెరుగుతుంది. సాంప్రదాయ బద్ధమైన జీవన విధానాన్ని అలవర్చుకుంటారు. ధర్మ సత్రాలకు, మఠాలకు, జగద్గురువులకు ఆదరణ అనేది పెరుగుతుంది, హైందవ ధర్మం ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలుస్తుంది. ఆయుర్వేద వైద్యానికి ఆదరణ పెరుగుతుంది. మంత్రి - కుజుడు: మంత్రిత్వం కుజునికి రావడం వలన శక్తివంతమైన రక్షణ శాఖ బలపడుతుంది. భూ సంబంధమైన విషయ వ్యవహారాలు బాగుంటాయి. భూములు అధిక ధర కలిగి ఉంటాయి. కొన్ని చోట్ల యుద్ధ వాతావరణం నెలకొంటుంది. అగ్నిప్రమాదాలు జరుగుతాయి, ఆస్తి నష్టం జరుగుతుంది. నీటి కొరత ఏర్పడుతుంది. రాజకీయాలలో కుళ్ళు, కుతంత్రాలు ఎక్కువ అవుతాయి. లోహపు వస్తువులు అధిక ధరలు కలిగి ఉంటాయి. స్త్రీల వల్ల దేశానికి ఖ్యాతి లభిస్తుంది. క్రికెట్, సినిమారంగం, రియల్ ఎస్టేట్ రంగం వారు బాగా రాణిస్తారు. యువత పెడదోవ పడతారు, వాయుకాలుష్యం పెరుగుతుంది. సేనాధిపతి - చంద్రుడు: సేనాధిపత్యం చంద్రుడుకి రావడం వలన భూముల ధర పెరుగుతుంది. అన్ని వస్తువులు ధర కలిగి ఉంటాయి. పాడి పరిశ్రమ అభివద్ధి చెందుతుంది. కొన్ని చోట్ల అధిక వర్షాలు, కొన్ని చోట్ల స్వల్ప వర్షాలు పడతాయి. వాణిజ్య పంటలకు మద్ధతు ధర లభించదు. వేరుశనగ మంచి దిగుబడి కలిగి ఉంటుంది. పొగాకు పరిశ్రమకు గడ్డుకాలం. జల సంబంధమైన వ్యాపారాలు బాగుంటాయి. సినీ కళారంగాలలోని వారికి పేరు ప్రఖ్యాతులు లభిస్తాయి. సస్యాధిపతి - శుక్రుడు: సస్యాధిపత్యం శుక్రుడికి రావడం వలన అన్నదాన సత్రాలు బాగుంటాయి. మద్యం ఏరులై పారుతుంది. ప్రతి విషయంలో స్త్రీల ఆధిపత్యం ఎక్కువగా ఉంటుంది. దుర్వ్యసనాలకు విద్యార్థినీ విద్యార్థులు బానిసలు అవుతారు. పాలకుల అండదండలతో కొంతమంది చెలరేగిపోతారు. క్రీడారంగంలో ఉన్న వారికి గుర్తింపు లభిస్తుంది. సినీ, కళారంగాలలోని వారికి, సాహిత్య రంగంలోని వారికి గుర్తింపు లభిస్తుంది. ధాన్యాధిపతి - బుధుడు: ధాన్యాధిపత్యం బుధుడికి రావడం వలన పెసలు పంట దిగుబడి బాగుంటుంది. మంచి ధర పలుకుతుంది. ఆహార సంబంధమైన అన్ని తినుబండారాలు అధిక ధర కలిగి ఉంటాయి. కొన్ని నిత్యావసర వస్తువులకు కొరత ఏర్పడుతుంది. దుంప కూర లు, ఆకుకూరలు, వేరుశనగ, ఉల్లి, వెల్లుల్లి, సుగంధ ద్రవ్యాలు, డ్రైఫ్రూట్స్ అధిక ధర కలిగి ఉంటాయి. న్యాయవాదులకు, రచయితలకు, మిమిక్రీ ఆర్టిస్ట్స్ లకు, విద్యాసంస్థలు నిర్వహిస్తున్న వారికి, బోధనారంగంలో ఉన్నవారికి మంచి పేరు ప్రఖ్యాతులు లభిస్తాయి. అర్గ్యాధిపతి - చంద్రుడు: అర్గ్యాధిపతి చంద్రుడికి రావడం వలన పంటలు బాగా పండును, పాల ఉత్పతులకు సంబందించిన అన్ని రకాల వస్తువుల ధరలు అధికంగా ఉంటాయి. వర్షాలు సరైన కాలంలో పడడానికి అవకాశాలు వుంది, కొన్ని చోట్ల వర్షపాతం తక్కువగా నమోదవుతుంది. రాగి, ఇత్తడి, వెండి అధిక ధర కలిగి ఉంటాయి, పూజా సామాగ్రి అధిక ధరలు ఉంటాయి. రాజకీయ, ప్రభుత్వ రంగాలలో వున్న స్త్రీలకు పేరు ప్రఖ్యాతులు లభిస్తాయి. మేఘాధిపతి - చంద్రుడు: మేఘాధిపతి చంద్రుడుకి రావడం వలన పాలు, పెరుగు, వెన్న, నెయ్యి, వంట నూనె, తేనె, వేరుశనగ, పప్పు దినుసులు అధిక ధర కలిగి ఉంటాయి. ఈ సంవత్సరం వర్షపాతం అధికంగా ఉంటుంది. గో సంపద పెరుగుతుంది. కొన్ని చోట్ల ఉరుములతో కూడిన అకాల వర్షాలు కురిసే అవకాశం వుంది. రసాధిపతి-రవి: రసాధిపతి - రవికి రావడం వలన గోధుమలు, వరి, అన్ని రకాల నూనెలు అధిక ధర కలిగి ఉంటాయి. రాగి సంబంధించిన వస్తువులు అధిక ధర ఉంటుంది. తేనె, కందులు అధిక ధరలు కలిగి ఉంటాయి, రాజకీయ సంక్షోభం ఏర్పడుతుంది. రాజకీయ నాయకులకు గడ్డుకాలం (కొంతమందికి మాత్రమే). చంద్రుడు మన:కారకో చంద్ర అన్నారు. అంటే మన మనసు అనేది చంద్రుని ఆధీనంలో ఉంటుంది అని. మన మనోబలానికి చంద్రుడే కారకుడు. భూమికి దగ్గరగా ఉన్న గ్రహం చంద్రుడు. సూర్య మండలంలోని గ్రహాలలో చంద్రుడొక్కడే భూమి చుట్టూ తిరిగే గ్రహం. మన దైనందిన కార్యక్రమాలు చంద్రుని మీద ఆధారపడి ఉంటాయి. చంద్రుడు అనుకూలమైన రాశిలో ఉన్నప్పుడు ఉత్సాహంగా, ప్రతికూలమైన రాశిలో ఉన్నప్పుడు నిరుత్సాహంగా, కృంగిపోయినట్లు ఉంటాము. రవిచంద్రులను రాజగ్రహాలని అంటారు. రవి పురుష గ్రహం, చంద్రుడు స్త్రీ గ్రహం. చంద్రుడు కర్కాటకరాశికి అధిపతి. వృషభరాశి చంద్రునికి ఉచ్ఛ స్థానము, వృశ్చికరాశి నీచస్థానము. కర్కాటకరాశిలో పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష నక్షత్రాలలో జన్మించిన వారికి చంద్రుడు బలంగా ఉన్నాడని, వృషభ రాశి అన గా కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2పాదాల యందు జన్మించిన వారికి చం ద్రుడు అధికబలం కలిగి ఉన్నాడని అర్థం, అదే విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ నక్షత్రాలు కలిగి వృశ్చికరాశి వారికి చంద్రబలం తక్కువ. జాతకంలో లగ్నం నుండి గ్రహాలు ఉన్న స్థితిననుసరించి ఫలితాలు చెప్పినట్టే చంద్రరాశిని, చంద్రలగ్నంగాపేర్కొంటూ అక్కడి నుండి గ్రహాల స్థితిని గమనించాలి. ముఖ్యంగా గోచార ఫలితాలు చంద్రరాశి నుండే చెప్పడం సాంప్రదాయంగా వస్తుంది. చంద్రునికున్న ప్రాముఖ్యత జన్మనక్షత్రానికి కూడా ఉంటుంది. చంద్రుని నక్షత్రాలు అయినటు వంటి రోహిణి, హస్త, శ్రవణం ఈ నక్షత్రాలలో జన్మించిన వారికి జనన సమయంలో చంద్రదశ జరుగుతున్నట్టే. ముహూర్తాలకు తారాబలం, చంద్రబలాలను చూడవలసి ఉంటుంది. దైనందిన జీవితంలో కూడా దానిని చూసి ఏ రోజు అనుకూలమైనదో, ఏ రోజు మనకు అనుకూలం కాదో తెలుసుకోవచ్చు. చంద్రుడు మానసిక వికాశానికి, మనోధైర్యానికి కారకత్వం వహిస్తాడు. ఏ సమస్య వచ్చినా దానికి తగ్గట్టు నిర్ణయాలు తీసుకోవటంలో చంద్ర గ్రహం పాత్ర చాలాముఖ్యమైనది. ఎవరికైతే చంద్రబలం బాగుంటుందో వారు జీవితంలో సరైన నిర్ణయాలు తీసుకుంటారు. చంద్రబలం బాగాలేకపోతే వారు తీసుకునే నిర్ణయాల వలన చాలా సందర్భాలలో సమస్యలను ఎదుర్కొంటారు. చంద్రుని గురించి ఎంత చెప్పినా తక్కువే. జ్యోతిశ్యశాస్త్ర రీత్యా పూర్ణ చంద్రుడిని శుభుడిగా, క్షీణ చంద్రుడిని పాపిగా చెప్పారు. పూర్ణ చంద్రుడు అనగా శుక్ల పంచమి నుండి బహుళ పంచమి వరకు ఉండే చంద్రుడిని పూర్ణచంద్రుడు అంటారు. చంద్రునికి మిత్రులు రవి, బుధులు. శత్రువులు ఎవ్వ రూ లేరు. కుజ, గురు, శుక్ర, శనులు సములుగానే పేర్కొనబడ్డారు. బుధ, శుక్ర, శనులకు చంద్రుడు శత్రు గ్రహం. అందువలన మిథున. కన్య(బుధ రాశులు), వృషభ, తుల (శుక్ర రాశులు), మకర, కుంభ (శని రాశులు), రాశులయందు చంద్రుడు ఉంటే ఆయా రాశులలో శత్రువు ఉన్నట్టే లెక్క. ఆ శత్రుత్వాన్ని శాంతి చేయడానికి చంద్రునికి పరిహారాలు, దానాలు చేయవలసి ఉంటుంది. చంద్రునికి సూర్యునికి మధ్యగా భూమి వచ్చినపుడు, సూర్యుని కాంతి చంద్రునిపై పడకుండా భూమి అడ్డుపడటంతో భూమిపై ఉన్నవారికి చంద్రుడు కనిపించడు. దీన్ని ‘చంద్ర గ్ర హణం’ అంటారు. ఇది ఎప్పుడూ పౌర్ణమి నాడు జరుగుతుంది. చంద్ర గ్రహణం చాలా సే పు (కొన్ని గంటలు) మొత్తం అర్థగోళం అంతా కనిపిస్తుంది. చంద్రుడు మాతృకారకుడు. తల్లికి ఆరోగ్యం బాగుండకపోయినా, తనకు మానసికంగా వేదన ఉన్నా, ఊపిరితిత్తులకు సంబంధించిన అనారోగ్య సమస్యలు ఉన్నా, ఆర్థికంగా బాధపడు తున్నా చంద్రునికి శాంతి క్రతువులు చేయడం మంచిది.
cricketer |తండ్రయిన టీమిండియా మాజీ వికెట్ కీపర్
cricketer | తండ్రయిన టీమిండియా మాజీ వికెట్ కీపర్ సోషల్ మీడియా వేదికగా
రవి గ్రహం గురించి సూక్ష్మంగా..
భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టు తిరుగుతుంది. అందువలననే రాత్రి పగలు ఏర్పడుతాయని మనందరికి తెలిసిన విషయమే. చంద్రుడు తన చుట్టూ తాను తిరుగుతూ భూమి చుట్టు తిరుగుట వలన వెన్నెల రాత్రులు, చీకటి రాత్రులు ఏర్పడుతున్నవి. ప్రతి వ్యక్తి తన జీవితంలో అనుభవించే సుఖ దుఖాలకు, లాభనష్టాలకు, వినోదాలకు, విచారాలకు ఎన్నో కారణాలు ఉండవచ్చు కానీ అన్నిటి కంటే ముఖ్యమైన కారణం నవగ్రహాల ప్రభావం, అంతరిక్షంలో సూర్య మండలంలో సంచరించే గ్రహాల స్థితిగతులను అనుసరించి మన జీవన విధానం జరుగుతుందని మన మహర్షులు మనకు జ్యోతిష్య శాస్త్రం ద్వారా తెలియజేశారు. మానవ జీవితంపై రవిగ్రహ ప్రభావం, ప్రాముఖ్యత తిరుగు లేనిది. అన్ని గ్రహాలు కూడా రవిగ్రహం చుట్టే తిరుగుతాయి. ఈ రవి గ్రహం నవగ్రహాలకు అధిపతి. ఈ రవిగ్రహం అనుకూలంగా ఉంటే స్థిరమైన అధికారం, మంచి ఆరోగ్యము, పుత్ర సంతాన ప్రాప్తి కలుగు తుంది. సింహరాశికి అధిపతి రవి. మేషరాశి రవికి ఉచ్ఛస్థానం, తులారాశి నీచస్థానం. రవికి చంద్ర, కుజ, గురువులు మిత్రులు, బుధుడు సముడు. శుక్ర, శనులు శత్రు గ్రహాలు. రవికి శత్రుక్షేత్రాలు మకరం, కుంభం. మిత్రక్షేత్రం మీనం. సింహరాశిలో జన్మించిన వారు రవిగ్రహ ఆధిపత్యంలోకి వస్తారు. కృత్తిక, ఉత్తర, ఉత్తరాషాఢ నక్షత్రాలలో పుట్టిన వారు, ఆదివారం రోజున పుట్టిన వారిపై రవి గ్రహ ప్రభావం ఉంటుంది. రవి పితృకారకుడు. రవి, సింహ రాశి మన శరీరంలో గుండెను తెలుపుతుంది. మగవారికి కుడి కన్ను, ఆడవారికి ఎడమ కన్ను రవి గ్రహ ప్రభావంలోకి వస్తాయి. రవి మేష రాశి ప్రవేశం నుండి సూర్యమాన సంవత్సరం ప్రారంభమవుతుంది. మనం చాంద్రమానం అనుసరిస్తాము. ఆదిత్యుడు, భానుడు, భాస్కరుడు, దినకరుడు, సూర్యుడు ఇవన్నీ కూడా రవిగ్రహం యొక్క పేర్లే. సూర్య చంద్రుల మధ్య దూరం అనుసరించి తిథులు, యోగం, కరణం లెక్కవేస్తారు. రవి గ్రహ జాతకులకు మంచి ఆరోగ్యం ఉంటుంది. ఏదైనా అనారోగ్యం వచ్చినా త్వరగా కోలుకుంటారు. ఆదిత్య హృదయం పఠించడం మంచిది. ప్రభుత్వ ఉద్యోగాలకు, స్థిరమైన ఉద్యోగాలకు రవి కారకుడు. ఒక వ్యక్తి వైద్యవృత్తిలో రాణించాలంటే రవి గ్రహ అనుగ్రహం తప్పని సరి. రవిగ్రహంతో కలిసి ఉన్న ఇతర గ్రహాలను అనుసరించి వైద్య వృత్తిలో ఏ విభాగంలో రాణిస్తారో తెలుసుకోవచ్చు. రవిగ్రహ ఆధిపత్యంలో ఉన్న సింహరాశి స్థిరరాశి, పురుష రాశి, అగ్నితత్వ రాశి. అందువలన ఈ రాశిలో జన్మించిన వారు దృఢసంకల్పం కలిగి ఉంటారు, ఏదైన ఒక పనికి పూనుకుంటే అది విజయవంతం అయ్యే వరకు సహనంతో, ఆత్మవిశ్వాసంతో, దృఢసంకల్పంతో పనిచేస్తారు. ఎక్కువగా మాట్లాడరు, మౌనం ఎక్కువగా పాటిస్తారు. రవి అనుకూలంగా ఉన్నప్పటికీ బలం లేక మంచి జరగని సమయంలో అప్పుడు రవిగ్రహానికి సంబంధించిన పూజలు, హోమాది క్రతువులు చేయాలి. గ్రహాలు అనుకూలంగా ఉన్నా అవి బలహీనత వల్ల సత్ఫలితాలు అందుకోలేకపోతున్నప్పుడు కావలసినవి పూజలు, జపాలు, శాంతులు, పరిహారాలు. రవికి బలం లేనప్పుడు అనగా స్వక్షేత్రమైన సింహరాశిలో కానీ, ఉచ్ఛస్థానమైన మేషరాశిలో కానీ లేకపోవడం నీచస్థానమైన తులలో, శత్రురాశులలో (వృషభ, తులా, మకరం, కుంభ, రాశులలో) ఉండటం. రవికి నవధాన్యాలలో గోధుమలు ప్రీతికరమైనవి, కనుక నవగ్రహాలు ఉన్న గుడిలో ఆదివారం రోజున రవిగ్రహానికి అర్చన చేసి, గోధుమలు దానంగా ఇవ్వాలి. అలాగే రవిగ్రహ స్తోత్రం, ఆదిత్య హృదయం పఠించడం మేలు చేస్తుంది. :: పంచాంగ కర్త :: శ్రీ కొడుకుల సోమేశ్వర శర్మ సిద్ధాంతి వైధిక్ఆస్ట్రో.కామ్ (www.vydicastro.com) ఫోన్ నెం: 90141 26121, 84669 32224/2225
Babu-Jagan |సాంప్రదాయ దుస్తుల్లో సీఎం, మాజీ సీఎం
Babu-Jagan | సాంప్రదాయ దుస్తుల్లో సీఎం, మాజీ సీఎం Babu-Jagan | ఆంధ్రప్రభ,

31 C