MLA |ఈ ఒక్కసారి కౌన్సిలర్గా గెలిపించండి…
MLA | ఈ ఒక్కసారి కౌన్సిలర్గా గెలిపించండి… MLA | జనగామ, ఆంధ్రప్రభ
1100 people |ఎన్నికల నిర్వహణకు పటిష్ట బందోబస్తు
1100 people | ఎన్నికల నిర్వహణకు పటిష్ట బందోబస్తు 1100 people |
Andhra Prabha Telangana Smart Edition/అగ్ని పరీక్ష/ఎవరికి దక్కేనో
ఆంధ్రప్రభ స్మార్ట్ ఎడిషన్ 10-02-2026, 4.00PM ts అన్ని పార్టీలకు అగ్ని పరీక్ష
home l కుటుంబ గొడవలతో ఇంటి నుండి వెళ్లి పోయిన గాలిమరల కంపెనీ ఉద్యోగి..
home l కుటుంబ గొడవలతో ఇంటి నుండి వెళ్లి పోయిన గాలిమరల కంపెనీ
Supreme Court |పునర్ నిర్మాణం సాధ్యం కాదు..
Supreme Court | పునర్ నిర్మాణం సాధ్యం కాదు.. Supreme Court |
Bjp l శ్రీశైలంలో మల్లన్న భక్తులపై లాఠీఛార్జ్ సంఘటన తగదు..
Bjp l శ్రీశైలంలో మల్లన్న భక్తులపై లాఠీఛార్జ్ సంఘటన తగదు.. Bjp l
Price |బంగారం, వెండి ధరలు ఎందుకు పడిపోయాయి? జ్యోతిష్య కారణాల విశ్లేషణ
Price | బంగారం, వెండి ధరలు ఎందుకు పడిపోయాయి? జ్యోతిష్య కారణాల విశ్లేషణ
minister l మన మిత్ర వాట్సాప్ .. రైతులకి ఎంతో మేలు..
minister l మన మిత్ర వాట్సాప్ .. రైతులకి ఎంతో మేలు.. మన
School |వంటశాల షెడ్డు నిర్మాణం
School | వంటశాల షెడ్డు నిర్మాణం School | జైనూర్, ఆంధ్రప్రభ :
Video : Hero Santhosh Sobhan Exclusive Interview
The post Video : Hero Santhosh Sobhan Exclusive Interview appeared first on Telugu360 .
మున్సిపాలిటీలకు మీరు ఎన్ని నిధులు ఇచ్చారు? : కిషన్ రెడ్డి
హైదరాబాద్: బిఆర్ఎస్, కాంగ్రెస్ ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తున్నాయని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. విచ్చలవిడిగా డబ్బులు పంచుతున్నాయని అన్నారు. ఈ సందర్భంగా బిజెపి కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్ర మోడీ వచ్చి మోరీలు శుభ్రం చేస్తారా? అని సిఎం రేవంత్ రెడ్డి అడుగుతున్నారని మండిపడ్డారు. మున్సిపల్ మంత్రిగా ఉన్న సిఎం మోరీలు శుభ్రం చేస్తారా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ అధికారం చేపట్టి రెండున్నరేళ్లు అవుతోంది, మున్సిపాలిటీలకు మీరు ఎన్ని నిధులు ఇచ్చారు? అని నిలదీశారు. తన పేరు మార్చే అధికారం రేవంత్ రెడ్డికి లేదని అన్నారు. మున్సిపాలిటీలకు కేంద్రం నిధులు ఇస్తోందని కిషన్ రెడ్డి తెలియజేశారు. సిఎం పేరే కాదు ఆయన మతం మార్చుకున్నా, తమకు అభ్యంతరం లేదని, పార్టీలు మారినట్టు రేవంత్ ఖాన్ అని పేరు కూడా మార్చుకోండి అని చెప్పారు. పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇస్తామని కేంద్రం ఎప్పుడూ చెప్పలేదని పేర్కొన్నారు. కేంద్రం ఏం ఇచ్చిందో చర్చకు సిద్ధమా? అని.. సచివాలయం, ప్రెస్ క్లబ్ ఎక్కడైనా మీతో చర్చకు రెడీ అని సవాల్ విసిరారు. మాజీ సిఎం కెసిఆర్ తో ఏదైనా ఉంటే, మీరు తేల్చుకోండి అని.. నన్నెందుకు లాగుతున్నారని కిషన్ రెడ్డి ప్రశ్నించారు.
temple |ఎల్లమ్మ ఆలయానికి 10 కే.వి సింగిల్ ఫేస్ బుడ్డి…
temple | ఎల్లమ్మ ఆలయానికి 10 కే.వి సింగిల్ ఫేస్ బుడ్డి… temple
bus stand l కలెక్టర్ తనిఖీలు..
bus stand l కలెక్టర్ తనిఖీలు.. బస్టాండ్ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలిప్రయాణికులకు ఎలాంటి
Statement |భార్య స్టేట్మెంట్ ఆధారంగా ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి
Statement | భార్య స్టేట్మెంట్ ఆధారంగా ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి Statement |
2 chandra |మనోకారకుడు చంద్రభగవానుడు: చంద్ర దోష ప్రభావాలు, పరిహారాలు &తింగళూర్ క్షేత్ర మహిమ
2 chandra |మనోకారకుడు చంద్రభగవానుడు: మనస్సుపై చంద్రుని శక్తివంతమైన ప్రభావం 2 chandra
లోక్సభ స్పీకర్ ఓం బిర్లాపై అవిశ్వాస తీర్మానం.. నోటీసు ఇచ్చిన కాంగ్రెస్
ఢిల్లీ: లోక్సభ స్పీకర్ ఓం బిర్లాపై కాంగ్రెస్ అవిశ్వాస తీర్మానం ఇచ్చింది. లోక్సభ సెక్రటరీ జనరల్కు కాంగ్రెస్ నేతలు నోటీసులు ఇచ్చారు. రూల్ 94(సి) కింద అవిశ్వాస తీర్మానాన్ని కాంగ్రెస్ సమర్పించింది. అవిశ్వాస తీర్మానానికి 118 మంది విపక్ష ఎంపిలు సంతకాలు చేశారు. విపక్షాలకు స్పీకర్ మాట్లాడే అవకాశం ఇవ్వట్లేదని ఆరోపణలు చేశారు. రాష్ట్రపతి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై విపక్ష నేత రాహుల్ గాంధీకి మాట్లాడే అవకాశం ఇవ్వకపోవడం, ఎనిమిది మంది సభ్యులపై సస్పెన్షన్ వేటు, కాంగ్రెస్ మహిళా ఎంపిపై నిరాధార ఆరోపణలు చేసిన బిజెపి ఎంపి నిశికాంత్ దూబెపై చర్యలు తీసుకోకపోవడం వంటి కారణాలు ఉండడంతో తెరపైకి అవిశ్వాస తీర్మానం విపక్షాలు తీసుకొచ్చాయి. రాజ్యసభ విపక్షనేత మల్లికార్జున ఖర్గే నేతృత్వంలో తృణమూల్, డిఎంకె, వామపక్షాలు, సమాద్వాదీ పార్టీ, ఆర్జెడి, శివసేన యుబిటి, ఎన్సిపి ఎస్పి, తదితర పార్టీలు పాల్గొని ఈ నిర్ణయం తీసుకున్నాయి.
Train | విశాఖ మెట్రోకు.. Train | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ :
Election Code |జగ్గారెడ్డి పై కేసు నమోదు..!
Election Code | జగ్గారెడ్డి పై కేసు నమోదు..! Election Code |
Dhanush lines up Two Biopics for 2027
Tamil actor Dhanush has several films lined up as an actor. He is also directing films and is producing content-driven films on his Wunderbar Films. Dhanush can be called as the busiest actor of Indian cinema and he has films in Tamil, Hindi and Telugu languages. The actor has lined up two biopics and the […] The post Dhanush lines up Two Biopics for 2027 appeared first on Telugu360 .
ഫാക്ട് ചെക്ക്: കോൺഗ്രസ് ഓഫീസ് ഉദ്ഘാനടത്തിന് ഖുർആൻ പാരായണം? പ്രചാരണം വ്യാജം
ജയ്പൂരിൽ കോൺഗ്രസ് ഓഫീസ് ഉദ്ഘാടനത്തിന് ഇസ്ലാമിക പ്രാർഥനകൾ എന്ന അവകാശവാദത്തോടെയാണ് പോസ്റ്റുകൾ പ്രചരിക്കുന്നത്
BJP : విష్ణు కూటమికి కొరకరాని కొయ్యలా మారారా? ఎందుకిలా?
కూటమి ప్రభుత్వంలో విశాఖ బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు కొరకరాని కొయ్యగా మారారు
Two-wheeler |ద్విచక్ర వాహనంపై మృతదేహం రవాణా
Two-wheeler | ద్విచక్ర వాహనంపై మృతదేహం రవాణా Two-wheeler | బాపట్ల టౌన్,
Chandrababu Naidu Meets Union Ministers, Seeks Amaravati Law and Irrigation Support
Andhra Pradesh Chief Minister Chandrababu Naidu is on an important visit to New Delhi, holding a series of meetings with Union ministers to push forward key issues linked to the state’s future. His discussions have focused on giving legal status to Amaravati as the capital, securing central support for irrigation projects, and resolving long-pending inter-state […] The post Chandrababu Naidu Meets Union Ministers, Seeks Amaravati Law and Irrigation Support appeared first on Telugu360 .
Four Weeks OTT Window: MSVPG Should have been an Exception
After the digital players are dictating rules about the digital rights and the OTT window, all the producers have nothing much to do except to bow down to their demands. Megastar Chiranjeevi’s Mana Shankara Vara Prasad Garu emerged as the Sankranthi blockbuster and the film dominated all the releases. Mana Shankara Vara Prasad Garu is […] The post Four Weeks OTT Window: MSVPG Should have been an Exception appeared first on Telugu360 .
హైదరాబాద్లో స్వల్ప భూప్రకంపనలు?
రంగారెడ్డి: హైదరాబాద్లో స్వల్ప భూ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. గాజులరామారంలోని మెట్ఖాన్గూడా ప్రాంతంలో ఉదయం 10:10 గంటలకు భూమి కంపించినట్లు శబ్దం వచ్చిందని స్థానికులు తెలిపారు. దీంతో పలు గేటెడ్ కమ్యూనిటీలు, అపార్ట్మెంట్ల నుండి ప్రజలు భయంతో బయటకు పరుగులు తీశారు. ఈ శబ్దం భూకంపం వల్ల వచ్చిందా లేక ఇతర పేలుడు పదార్థాల వల్ల వచ్చిందా అనే అంశంపై స్థానికులు ఆందోళన చెందుతున్నారు. కొన్ని సెకన్ల పాటు భూమి కంపించడంతో ఇళ్లలోని వస్తువులు కదిలాయని తెలిపారు. భూప్రకంపనలకు చెందిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీడియోలో మాత్రం భారీ శబ్ధం వల్ల భూమి కంపించిందని తెలుస్తోంది. రెవెన్యూ అధికారులు, పోలీసులు ఘటన స్థలానికి కారణాలపై అధ్యయనం చేస్తున్నారు. ఇప్పటివరకు ఆస్తి, ప్రాణ నష్టం జరగలేదు. భూపరిశోధన అధికారులు మాత్రం ఇప్పటివరకు వివరాలు వెల్లడించలేదు. విద్యాసంస్థలు ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నాయి.
మా సహనాన్ని పిరికితనంగా భావిస్తారా?: బండి
హైదరాబాద్: మక్తల్ లో బిజెపి నేత మహదేవప్పది ఆత్మహత్య కాదు.. కాంగ్రెస్ చేసిన హత్య అని బిజెపి కేంద్రమంత్రి బండి సంజయ్ ఆరోపించారు. ఓటమి భయంతోనే బెదిరింపులు, అరాచకాలు చేస్తున్నారని అన్నారు. మక్తల్ లో బిజెపి నేత ఆత్మహత్యపై బండిసంజయ్ స్పందించారు. మహదేవప్ప ఆత్మహత్యకు కారకులను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ను ప్రజలు రాళ్లతో కొట్టే పరిస్థితి రాబోతుందని సూచించారు. తమ సహనాన్ని పిరికితనంగా భావిస్తారా? అని ప్రశ్నించారు. మున్సిపల్ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పై యుద్ధం చేస్తామని కార్యకర్తలకు బిజెపి నాయకత్వం అండగా ఉంటుందని బండి సంజయ్ భరోసా ఇచ్చారు.
Rule 94C |స్పీకర్ ఓంబిర్లాపై అవిశ్వాస తీర్మానం
Rule 94C | స్పీకర్ ఓంబిర్లాపై అవిశ్వాస తీర్మానం Rule 94C |
8 నెలల గర్భంతో బరిలోకి దిగి... పతక విజయం #Sports #Shooting #AsiaChampionship #MeghanaSajjanar
Delhi |అమరావతికి చట్టబద్ధతపై చర్చ
Delhi | అమరావతికి చట్టబద్ధతపై చర్చ Delhi | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్
Electrical wires |కరెంటు వైర్లతో కష్టాలు..
Electrical wires | కరెంటు వైర్లతో కష్టాలు.. Electrical wires | వెల్దండ,
భారత్తో మ్యాచ్కు పాకిస్థాన్ గ్రీన్ సిగ్నల్ #Cricket #IndiaPakistan #Pakistan #SportsDiplomacy
ఆర్ఎస్ఎస్ చీఫ్ భగవత్ పై కాంగ్రెస్ ఆగ్రహం
–అద్నాన్ సమీతో ఫోన్ చేయడం దేశ వ్యతిరేక చర్యేముంబై : రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ( ఆర్ఎస్ఎస్) చీఫ్ మోహన్ భగవత్ పై కాంగ్రెస్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రముఖ గాయకుడు అద్నాన్ సమీతో కలిసి భోజనం చేయడంపై కాంగ్రెస్ పార్టీ సోమవారం ఆగ్రహం వ్యక్తం చేసింది. దీన్ని దేశ వ్యతిరేక చర్యగా అభివర్ణించింది. అద్నాన్ సమీ తండ్రి హర్షత్ సమీ ఖాన్.. పాకిస్తాన్ వైమానిక దళములో పైలట్ గా పనిచేసిన విషయాన్ని కాంగ్రెస్ పార్టీ గుర్తు […] The post ఆర్ఎస్ఎస్ చీఫ్ భగవత్ పై కాంగ్రెస్ ఆగ్రహం appeared first on Visalaandhra .
29th Ward |పదేళ్లుగా అధికారంలో ఉన్నా…
29th Ward | పదేళ్లుగా అధికారంలో ఉన్నా… 29th Ward | పెద్దపల్లి
HYD |పులి గోర్లు, దంతాల అక్రమ రవాణా గుట్టురట్టు..
HYD | పులి గోర్లు, దంతాల అక్రమ రవాణా గుట్టురట్టు.. HYD |
16th Ward |పార్టీలు కాదు ముఖ్యం అభివృద్ధి ధ్యేయం
16th Ward | పార్టీలు కాదు ముఖ్యం అభివృద్ధి ధ్యేయం 16th Ward
Mission Bhagiratha |గెలుపు బాటలో తిరుమల్
Mission Bhagiratha | గెలుపు బాటలో తిరుమల్ Mission Bhagiratha | పెద్దపల్లి
సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయండి
–ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు ఎస్ రంగరాజు పిలుపు విశాలాంధ్ర- విజయనగరం టౌన్: కార్మికులకు వ్యతిరేకంగా తీసుకొచ్చిన 4లేబర్ కోడ్లను అమలు జరిపి కార్మికవర్గాన్ని కార్పొరేట్లకు కట్టిబానిసలుగా చేస్తున్న మోడీ విధానాలకు వ్యతిరేకంగా ఈనెల 12న జరగబోయే దేశ వ్యాప్త సమ్మె విజయవంతం చేయాలని ఏఐటీయూసీ అధ్యక్షులు ఎస్ రంగరాజు పిలుపునిచ్చారు మంగళవారం ఏపీ స్వచ్ఛంధ్ర మోటార్ వెహికల్, వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో స్థానిక రాజీవ్ స్టేడియం వద్ద. మున్సిపల్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు జె. కామేష్ అధ్యక్షతన […] The post సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయండి appeared first on Visalaandhra .
ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవు : డిజిపి
హైదరాబాద్: రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి అయ్యాయని డిజిపి శివధర్ రెడ్డి తెలిపారు. సాంకేతిక నిపుణులతో డేటాను రీట్రైవ్ చేస్తున్నామని, హైదరాబాద్ మినహా రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లో ఉందని అన్నారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ..1,183 లైసెన్స్ ఆయుధాలు స్వాధీనం చేసుకున్నామని, 4,318 మందిని బైండోవర్ చేశామని తెలియజేశారు. 398 నాన్- బెయిలబుల్ వారెంట్లు జారీ చేశామని, 4 రాష్ట్రాల సరిహద్దుల్లో 20 చెక్ పోస్టులు, రాష్ట్రంలో వివిధ జిల్లాల్లో 55 చెక్ పోస్టులు ఉన్నాయని, 181 ఫ్లయింగ్ స్క్వాడ్స్ సిద్ధం చేశామని డిజిపి పేర్కొన్నారు. 167 స్టాటిల్ సర్త్వెలెన్స్ టీమ్స్ విధుల్లో ఉన్నారని, ఇప్పటి వరకు రూ.3.09 కోట్లు, రూ.1.29 కోట్లు నగదు, రూ. 1.21 కోట్ల విలువైన మద్యం స్వాధీనం చేసుకున్నామని అన్నారు. రూ.15.7 లక్షల డ్రగ్స్ సీజ్ చేశామని, రాష్ట్రవ్యాప్తంగా 8,203 పోలింగ్ స్టేషన్లు, ఇతర శాఖల నుంచి 3 వేల అదనపు బలగాలను సిద్ధం చేశామని చెప్పారు. పోలింగ్ కేంద్రాల్లో 100 శాతం వెబ్ కాస్టింగ్ ఏర్పాట్లు చేశామని డిజిపి శివధర్ రెడ్డి స్పష్టం చేశారు.
హైదరాబాద్లో మరో అగ్నిప్రమాదం #Hyderabad #Madinaguda #FireAccident #SchoolNews
TDP : మాగుంటను ముఖ్యమంత్రి చంద్రబాబు మందలించారా?
టీడీపీకి చెందిన ఒంగోలు పార్లమెంటు సభ్యుడు మాగుంట శ్రీనివాసులు రెడ్డిపై సోషల్ మీడియాలో పెద్దయెత్తున ప్రచారం జరుగుతోం
జనవరి నెలలో తిరుమలలో హుండీ ఆదాయం ఎంతంటే?
జనవరి నెలలో తిరుమలలో హుండీ ఆదాయం భారీగా వచ్చిందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు
40th anniversary |దోనేపూడి సీతారామయ్య 40వ వర్ధంతి…
40th anniversary | దోనేపూడి సీతారామయ్య 40వ వర్ధంతి… 40th anniversary |
పదో తరగతి బాలికకు తాళి కట్టిన టీచర్ #Crime #Ghatkesar #POCSO #Medchal #PoliceAction
Earthquakes |మేడ్చల్ జిల్లాలో భూప్రకంపనలు
Earthquakes | మేడ్చల్ జిల్లాలో భూప్రకంపనలు Earthquakes | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్
షాతో బాబు యాభై నిమిషాల భేటీ.. దేనిపైన అంటే?
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్ర హోం మంత్రి అమిత్ షా భేటీ యాభై నిమిషాలు కొనసాగింది.
అనిరుధ్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేసిన జనసేన నేత
హైదరాబాద్: ఇటలీలో పుట్టిన కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ అధ్యక్షతన కాంగ్రెస్ నాయకులు పోటీ చేయడం లేదా? అని జనసేన తెలంగాణ రాష్ట్ర ప్రచార కార్యదర్శి ఆర్కె సాగర్ ప్రశ్నించారు. జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి వ్యాఖ్యలకు ఆర్ కె సాగర్ రీకౌంటర్ ఇచ్చారు. తెలంగాణలో పుట్టి, తెలంగాణలో పోటీ చేస్తున్న జనసేన అభ్యర్థుల గురించి అనిరుధ్ రెడ్డి మతిస్థిమితం లేకుండా పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. అసలు ఆయన ఎమ్మెల్యే ఎలా అయ్యారో అర్ధం కావడం లేదని చురకలంటించారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడే అర్హత అనిరుధ్ రెడ్డికి లేదని దుయ్యబట్టారు. ప్రజలకు కష్టం వస్తే ఆదుకునే గుణం పవన్కు ఉందని, అనిరుధ్ రెడ్డి జీవిత కాలంలో ఎప్పుడైనా సొంత డబ్బులతో నియోజకవర్గంలోని ప్రజలకు సహాయం చేశారా? అని ప్రశ్నించారు. అనిరుధ్ రెడ్డి నోటిని అదుపులో పెట్టుకోకపోతే తెలంగాణ ప్రజలు, జనసైనికులు బుద్ధి చెబుతారని హెచ్చరించారు. ప్రజా సమస్యలపై పోరాడటం చేతకావడం లేదు కానీ ఇలాంటి పిచ్చి వ్యాఖ్యలు రాజకీయంగా పబ్బం గడుపుతున్నారని ధ్వజమెత్తారు.
Ramadan |మెరుగైన వాతావరణాన్ని కల్పిస్తాం…
Ramadan | మెరుగైన వాతావరణాన్ని కల్పిస్తాం… Ramadan | పెనమలూరు – ఆంధ్రప్రభ
Visible Policing |జిల్లా వ్యాప్తంగా ముమ్మర వాహన తనిఖీలు
Visible Policing | జిల్లా వ్యాప్తంగా ముమ్మర వాహన తనిఖీలు Visible Policing
temparature|పగలు భగభగ.. రాత్రి గజగజ
temparature|పగలు భగభగ.. రాత్రి గజగజ temparature|ఆంధ్రప్రభ, వెబ్డెస్క్ : తెలంగాణ రాష్ట్రంలో శీతాకాలం
పాక్ ఆటగాళ్లపై ఒత్తిడి ఉంటుంది: అమెరికా కెప్టెన్
కొలొంబో: వరల్కప్లో భాగంగా మంగళవారం సాయంత్రం కొలొంబో వేదికంగా ఏడు గంటలకు పాకిస్థాన్-అమెరికా మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ సందర్భంగా అమెరికా కెప్టెన్ మహ్మద్ మోహ్సిన్ మీడియాతో మాట్లాడారు. రెండు సంవత్సరాల క్రితం జరిగిన టి20 వరల్డ్ కప్లో పాక్ను ఓడించామని, ఇప్పుడు ఒత్తిడి అంతా పాక్ ఆటగాళ్లపై ఉంటుందని చెప్పాడు. ఈ వరల్డ్ కప్లో తమ జట్టు బలాలను పెంచుకున్నామని, పాకిస్థాన్ ఓడించి తీరుతామని ధీమా వ్యక్తం చేశారు. 2024 టి20 ప్రపంచ కప్లో పాక్-యుఎస్ఎ మధ్య జరిగిన మ్యాచ్ టైగా మారడంతో సూపర్ ఓవర్కు వెళ్లారు. సూపర్ ఓవర్లో అమెరికా ఒక వికెట్ నష్టపోయి 18 పరుగులు చేసింది. పాకిస్థాన్ ఒక వికెట్ కోల్పోయి 13 పరుగులు చేసి ఓటమిని చవిచూసింది. దీంతో పాక్పై అమెరికా ఐదు పరుగుల తేడాతో గెలిచింది. మోనాంక్ 38 బంతుల్లో 50 పరుగులు చేసి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ కైవసం దక్కించుకున్నాడు.
డిజిపి కార్యాలయం వద్ద టెన్షన్ టెన్షన్
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ ఒత్తిళ్లతో బిజెపి మున్సిపల్ అభ్యర్థి ఆత్మహత్య చేసుకోవడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. మక్తల్ లో బిజెపి మహదేవ్ ఆత్మహత్యపై డిజిపి కార్యాలయం దగ్గర బిజెపి కార్యకర్తలు నిరసనలు చేశారు. డిజిపి కార్యాలయంలోకి దూసుకెళ్లేందుకు యత్నించారు. పోలీసులు అడ్డుకోవడంతో వాగ్వాదం చేసి, రోడ్డుపై బైఠాంచారు. నిరసనకారులను పోలీసులు చెదరగొట్టారు.. పలువురు అరెస్ట్ అయ్యారు. నారాయణ పేట జిల్లా మక్తల్ ఆరో వార్డులో ఎన్నిక రద్దు అయిందని, బిజెపి అభ్యర్థి ఎన్నికను తాత్కాలికంగా రద్దు చేసినట్లు ఎన్నికల అధికారి ప్రకటన చేశారు.
Distribution |ఎన్నికలు సజావుగా నిర్వహించాలి…
Distribution | ఎన్నికలు సజావుగా నిర్వహించాలి… Distribution | వికారాబాద్, ఆంధ్రప్రభ :
School |బిక్షాటన చేస్తున్న 5గురు పిల్లలకు విద్యా వెలుగు
School | బిక్షాటన చేస్తున్న 5గురు పిల్లలకు విద్యా వెలుగు School |
48 hours |మంత్రికి ఎన్నికల నిబంధనలు వర్తించవా…?
48 hours | మంత్రికి ఎన్నికల నిబంధనలు వర్తించవా…? 48 hours |
Acid Test for Vishwak Sen and Santosh Sobhan
Vishwak Sen and Santosh Sobhan are two young actors who impressed the Tollywood audience with their initial films. But a series of debacles kept them at a spot. After a series of mad rush of releases, Vishwak Sen has taken a break for a year and is coming up with Funky, a hilarious entertainer that […] The post Acid Test for Vishwak Sen and Santosh Sobhan appeared first on Telugu360 .
Signature |తప్పుడు సంతకం తీసుకున్న పోలీసులు
Signature | తప్పుడు సంతకం తీసుకున్న పోలీసులు Signature | మక్తల్, ఆంధ్రప్రభ
ఢిల్లీ: వరల్డ్ కప్లో భాగంగా నెదర్లాండ్-నమీబియా మధ్య జరుగుతున్న మ్యాచ్లో నమీబియా 20 ఓవర్లలలో 8 వికెట్లు కోల్పోయి 156 పరుగులు చేసింది. నెదర్లాండ్ ముందు 157 పరుగుల లక్ష్యాన్ని ఉంచారు. నమిబియా బ్యాట్స్మెన్లలో జాన్ నికోల్ 42 పరుగులు చేసి పర్వాలేదనిపించాడు. నమీబియా బ్యాట్స్మెన్లలో జాన్ నికోల్(42), జాన్ ఫ్రైలింక్ (30), గెర్హార్డ్ ఎరాస్మస్(18), జెజె స్మిత్(22) పరుగులు చేసి ఔటయ్యారు. మిగిలిన బ్యాట్స్మెన్లు సింగల్ డిజిట్కే పరిమితమయ్యారు. నెదర్లాండ్ బౌలర్లలో లాగాన్ వ్యాన్ బీక్, బాస్ డిలీడీ చెరో రెండు వికెట్లు తీయగా అర్యాన్ దత్, ఫ్రెడ్ క్లాసెన్ చెరో ఒక వికెట్ తీశారు. ఇద్దరు రనౌట్ రూపంలో ఔటయ్యారు.
Big Relief for Vijay’s Jana Nayagan
Vijay’s last film before his political debut is titled Jana Nayagan and the film is stuck with censor hurdles. The makers seem to be getting some relief now. The Madras High Court has allowed the makers to withdraw their writ petition that was filed against the Censor Board of Film Certification (CBFC). This clears almost […] The post Big Relief for Vijay’s Jana Nayagan appeared first on Telugu360 .
Andhra Pradesh : అసెంబ్లీ సమావేశాలకు జగన్ రానున్నారా?
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రేపు బడ్జెట్ సమావేశాలకు హాజరవుతారా? లేదా? అన్నది ఇంకా తేలలేదు
పులి కోసం..పుణె టీమ్! #TigerAlert #Siddipet #ForestDepartment #PuneTeam #Wildlife
New Phase of Community Politics in Tamil Nadu
Tamil Nadu politics is entering a sensitive and strategic phase as the state moves closer to Assembly elections. Political parties are recalibrating their outreach. Voter blocs that were once treated as peripheral are now gaining attention. Among them, Telugu-speaking communities are emerging as a decisive force. Within this space, the Kamma community has begun asserting […] The post New Phase of Community Politics in Tamil Nadu appeared first on Telugu360 .
ఇదంతా బంగ్లాదేశ్ కోసమే చేశాము: పాక్... పరువు పొగొట్టుకున్న పోజులు మాత్రం తగ్గడం లేదు
ఇస్లామాబాద్: భద్రతపరమైన కారణాలతో భారత్తో ఆడలేమని బంగ్లాదేశ్ చెప్పడంతో ఆ దేశాన్ని వరల్డ్ కప్ నుంచి ఐసిసి తొలగించిన విషయం తెలిసిందే. బంగ్లాదేశ్కు మద్దతుగా తాము టీమిండియాతో ఆడబోమని పాకిస్థాన్ ప్రకటించిన విషయం విధితమే. దీంతో బంగ్లాదేశ్, శ్రీలంక, పాకిస్థాన్ క్రికెట్ బోర్డులతో ఐసిసి చర్చలు జరిపింది. దీంతో భారత్తో తాము ఆడుతున్నామని పాక్ ప్రకటించింది. ఈ నేపథ్యంలో పిసిబి చైర్మన్ మొహ్సిన్ నఖ్వీ మాటాలను సమర్ధించుకున్నారు. పాక్ కు సొంత లాభం ఏమీ లేదని, బంగ్లాదేశ్ కోసమే స్టాండ్ తీసుకున్నామని వివరించారు. పాక్ నిర్ణయంతోనే బంగ్లాదేశ్కు న్యాయం జరిగిందని గొప్పగా నీతులు చెప్పుకున్నారు. భారత్తో మ్యాచ్ ఆడాలని బంగ్లాదేశ్ కూడా తమను కోరడంతో తాము ఆడుతున్నామని నఖ్వీ తెలియజేశారు. టీమిండియాతో ఆడేందుకు పాక్ మూడు డిమాండ్లు పెట్టిన విషయం తెలిసిందే. మూడు డిమాండ్లను ఐసిసి తిరస్కరించింది. ఈ క్రమంలో నఖ్వీ వ్యాఖ్యలపై నెటిజన్లు మండిపడుతున్నారు. చింత చచ్చిన పులుపు చావదని సైటెర్లు విసురుతున్నారు. ప్రపంచం ముందు పరువు పొగొటుకున్న పోజులు తగ్గడం లేదని, పాక్ వేషాలు తగలెయ్యా అని నెటిజన్లు చురకలంటిస్తున్నారు.
జగన్ భద్రతపై కేంద్ర హోంశాఖకు వైసీపీ లేఖ
మాజీ సీఎం వైఎస్ జగన్ భద్రతపై వైసీపీ ఆందోళన వ్యక్తం చేస్తుంది
నా చావుకు భార్య, అత్త మామలే కారణం.. హుస్సేన్ సాగర్ లో దూకి
సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా పనిచేస్తూ భార్య, అత్తింటి వేధింపులు భరించలేక ఒక యువకుడు మరణించాడు
india vs pak|మరో ఐదు రోజుల్లో బిగ్వార్
india vs pak|మరో ఐదు రోజుల్లో బిగ్వార్ మరో ఐదు రోజుల్లో పెద్ద
డీకే కు సీఎం గా అవకాశం ఇవ్వండి
– హై కమాండ్ ను కోరిన 80 మంది ఎమ్మెల్యేలు బెంగళూరు : కర్ణాటక రాజకీయాలు ఊహించినట్లుగానే మలుపులు తిరుగుతున్నాయి. సీఎం పోస్టుపై అనేక ఊహగానాలు ఎప్పటికప్పుడు వినిపిస్తూనే ఉన్నాయి. తాజాగా.. డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ను సీఎం గా చేయమని 80 మంది ఎమ్మెల్యేలు హై కమాండ్ ను అభ్యర్థించారు. ఈ విషయాన్ని ఎమ్మెల్యే ఇక్బాల్ హుస్సేన్ వెల్లడించడంతో మరొకసారి చర్చనీయాసంగా మారింది. జాతీయ మీడియా కథనాల ప్రకారం.. సీఎం పదవి విషయంలో డీకే కు […] The post డీకే కు సీఎం గా అవకాశం ఇవ్వండి appeared first on Visalaandhra .
Chandrababu : గోదావరి నీటి వివాదాల ట్రిబ్యునల్ను తక్షణమే ఏర్పాటు చేయాలి
ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్తో ముఖ్యమంత్రి చంద్రబాబు భేటీ అయ్యారు
Ys Jagan |కేంద్ర హోంశాఖకు లేఖ..
Ys Jagan | కేంద్ర హోంశాఖకు లేఖ.. Ys Jagan | ఆంధ్రప్రభ,
నేడు ఉచిత కంటి పరీక్ష శిబిరాన్ని సద్వినియోగం చేసుకోండి
బచ్చన్నపేట సర్పంచ్ అల్వాల నర్సింగరావు బచ్చన్నపేట ఫిబ్రవరి 9( జనం సాక్షి): బచ్చన్నపేట మండల కేంద్రంలో …
Avanigadda |తక్షణ చర్యలు తీసుకోవాలి..
Avanigadda | తక్షణ చర్యలు తీసుకోవాలి.. దోవా గోవర్ధన్ డిమాండ్.. Avanigadda |
లోక్సభ స్పీకర్ పై అవిశ్వాస తీర్మానం
హైదరాబాద్: లోక్సభ స్పీకర్ ఓం బిర్లాపై అవిశ్వాస తీర్మానం పెట్టే అవకాశం ఉంది. అవిశ్వాస తీర్మానం పెట్టే యోచనలో విపక్షాలు ఉన్నాయి. ఇప్పటికే 103 మంది ఎంపిల సంతకాలను సేకరించారు. లోక్సభ సెక్రటరీ జనరల్కు నోటీసులు ఇచ్చే అవకాశం కూడా ఉంది. 100 మంది ఎంపిల సంతకాలతో 14 రోజుల ముందే నోటీసు ఇవ్వాలనే నిబంధన కూడా ఉంది. తొలి విడత బడ్జెట్ సమావేశాలు ఫిబ్రవరి 13తో ముగియనున్నాయి. రాష్ట్రపతి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై విపక్ష నేత రాహుల్ గాంధీకి మాట్లాడే అవకాశం ఇవ్వకపోవడం, ఎనిమిది మంది సభ్యులపై సస్పెన్షన్ వేటు, కాంగ్రెస్ మహిళా ఎంపిపై నిరాధార ఆరోపణలు చేసిన బిజెపి ఎంపి నిశికాంత్ దుబెపై చర్యలు తీసుకోకపోవడం వంటి కారణాలు ఉండడంతో తెరపైకి అవిశ్వాస తీర్మానం విపక్షాలు తీసుకొచ్చాయి. రాజ్యసభ విపక్షనేత మల్లికార్జున ఖర్గే నేతృత్వంలో తృణమూల్, డిఎంకె, వామపక్షాలు, సమాద్వాదీ పార్టీ, ఆర్జెడి, శివసేన యుబిటి, ఎన్సిపి ఎస్పి, తదితర పార్టీలు పాల్గొని ఈ నిర్ణయం తీసుకున్నాయి.
వివాదాస్పద అంశాలపై చర్చకు భయమా?
వివాదాస్పద అంశాలు తలెత్తినప్పుడు కూలంకషంగా చర్చించడానికి పార్లమెంట్ సరైన వేదిక కావాలని రాజనీతిజ్ఞులు అభిప్రాయపడుతుంటారు. కానీ ప్రస్తుతం అలాంటి వాతావరణం పార్లమెంట్ సమావేశాల్లో కనిపించడం లేదు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం ప్రధాని మోడీ ప్రసంగం లేకుండానే ఫిబ్రవరి 5న ఆమోదం పొందడం పార్లమెంట్ చరిత్రలో అనూహ్య ఘట్టం. దాదాపు 22 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా ప్రధాని మోడీ ప్రసంగించకుండానే సభ వాయిదా పడడానికి సంబంధించి ప్రధాని మోడీ కొద్ది క్షణాల్లో ప్రసంగిస్తారనగా, కాంగ్రెస్ ఎంపిలు కొందరు ప్రధాని కుర్చీని చుట్టుముట్టి “అనూహ్యమైన చర్యలు” లేదా భౌతికదాడి చేసే అవకాశం ఉందనే కచ్చితమైన సమాచారం తనకు ఉందని స్పీకర్ ఓం బిర్లా సంచలన వ్యాఖ్యలు చేశారు. సభలో గందరగోళం మధ్య ప్రధాని గౌరవానికి, భద్రతకు భంగం కలిగించే అవకాశం ఉందని, సభా మర్యాదలు దెబ్బతినకుండా ఉండేందుకు స్పీకర్ బిర్లానే ప్రధాని మోడీని సభకు రావద్దని విజ్ఞప్తి చేశారు. అంతేకాక సభలో ప్రధానికి హాని తలపెట్టే సూచనలు పరోక్షంగా కనిపించడంతో తానే ప్రధానిని రావద్దని ముందుగా హెచ్చరించానని స్పీకర్ బిర్లా సంచలన వ్యాఖ్యలు చేశారు. మాజీ ఆర్మీచీఫ్ నరవణె పుస్తకంలోని దేశ భద్రతకు సంబంధించిన అంశాలు విపక్ష నాయకుడు, కాంగ్రెస్ ఎంపి రాహుల్ గాంధీ ప్రస్తావించడం సభలో గందరగోళం సృష్టించింది. స్పీకర్ బిర్లా రాహుల్ గాంధీని తరువాత మాట్లాడ్డానికి ఎలాంటి అవకాశం ఇవ్వలేదు. మరునాడు సభలో ప్రధాని మోడీ ఉంటే తాము రాహుల్ గాంధీ ప్రస్తావించిన అంశాలపై ప్రశ్నలు అడిగి ఉండేవారమని, దీనికి భయపడే ప్రధాని మోడీ సభకు రాలేదని విపక్షాలు ఆరోపించాయి. ప్రధానిని సభకు రావద్దని కోరడం ద్వారా సభా గౌరవాన్ని, నాయకుడి భద్రతను స్పీకర్ కాపాడారని బిజెపి నేతలు సమర్ధించుకున్నారు. లోక్సభ విపక్ష నాయకుడ్ని సభలో మాట్లాడనీయకపోవడం, మరోవైపు ప్రధాని మోడీ ప్రసంగించడానికి సభకు రానీయకపోవడం ఈ రెండూ పార్లమెంటరీ ప్రమాణాలకు వ్యతిరేకమైనవే. అంతేకాకుండా ప్రజాస్వామ్య జవాబుదారీతనానికి తిలోదకాలిచ్చినట్టే అవుతుంది. చర్చసమాధానం పార్లమెంట్ వ్యవస్థలో తప్పనిసరి. దీని ద్వారా కార్యనిర్వాహకవర్గం పార్లమెంట్కు జవాబుదారీ అవుతుంది. ప్రధాని కుర్చీ వద్ద అనూహ్యమైన సంఘటనలు జరుగుతాయని విశ్వసనీయమైన సమాచారం అందిందని అందుకే ప్రధానిని రావద్దని తాను విజ్ఞప్తి చేసినని చెప్పడం ఆక్షేపణీయమవుతోంది. ఇదే విషయాన్ని ఎత్తి చూపుతూ కాంగ్రెస్ ఎంపి కెసి వేణుగోపాల్ ప్రధాని మోడీకి లేఖ రాశారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలపై ప్రధాని సమాధానంతోనే తీర్మానం కావలసి ఉందని పార్లమెంటరీ నిబంధనలు చెబుతున్నాయని, ఒకవేళ ప్రధాని ప్రసంగం లేకుండా చర్చలు ముగించాలని సభ నిర్ణయిస్తే ఆమేరకు ప్రత్యేక తీర్మానం సభలో ప్రవేశపెట్టి ఆమోదం పొందవలసి ఉంటుందని నిబంధనలను ఆయన గుర్తు చేశారు. నరవణె పుస్తకం ముద్రణ అయిందా లేదా అన్నది ఇక్కడ ముఖ్యం కాదు. ఆ పుస్తకంలోని వివాదాస్పద అంశాలపై స్పీకర్ ముందు ప్రామాణీకరించాలని రాహుల్ సిద్ధపడ్డారు. అలాంటప్పుడు తప్పనిసరిగా రాహుల్ను సభలో చర్చకు అవకాశం ఇవ్వాల్సి ఉంది. ఆ పుస్తకంలో దేశ భద్రతకు సంబంధించిన తీవ్రమైన అంశాలు ప్రస్తావించి ఉన్నాయి. దీనిపై సభ్యులను చర్చించడానికి ఒప్పుకోకపోవడం జవాబుదారీ నుండి బాధ్యతను తప్పించుకోవడమే అవుతుంది. పార్లమెంట్ బయట రాహుల్ నరవణె పుస్తకం లోని వివాదాస్పద అంశాలను బయటపెట్టారు. అవి వాస్తవాలైతే కీలకమైన చర్చలకు అవకాశం ఇవ్వకుండా జవాబుదారీ కాకుండా రాజకీయ పెత్తనం ద్వారా తప్పించుకుందని స్పష్టమవుతుంది.దీనిపై సమగ్రంగా చర్చలు చేపట్టిన తరువాత ప్రధాని సమాధానంతో ముగింపు పలికితే రాహుల్ కానీ, విపక్షాలు కానీ నరవణె పుస్తకం లోని అంశాలుపై లేవదీసిన వాదనలు తప్పని నిరూపించడానికి ఒక సువర్ణావకాశం అయ్యేది. దీనికి భిన్నంగా మోడీ సమాధానం దాటవేయడం ద్వారా తన విమర్శకుల ఆరోపణలు నిజమేనన్న అపోహలు నిరూపించుకున్నట్టు అభిప్రాయం కలుగుతుంది. కీలకమైన ఇలాంటి అంశాలపై చర్చలు లేకుండా తప్పించుకోవడం పాలక వర్గాల్లో ప్రజాదరణ తగ్గుతుందనే భయం ఒక కారణం కాగా, పార్లమెంట్కు జవాబుదారీతనం లేని ధోరణిని సూచిస్తుంది. దీనివల్ల ప్రజాస్వామ్య వ్యవస్థపై ప్రజలకు ఈ నమ్మకం సన్నగిల్లే పరిస్థితి ఏర్పడుతుంది. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో అధికార, ప్రతిపక్షాల మధ్య వాగ్వాదాలతో ఉభయ సభల కార్యకలాపాలకు తరచుగా అంతరాయం కలుగుతుండడం పరిపాటిగా వస్తోంది. సభలో తమను మాట్లాడనీయడం లేదని లోక్సభలో స్పీకర్ ఓం బిర్లాపై అవిశ్వాస తీర్మానం తీసుకొచ్చేందుకు విపక్షాలు సిద్ధమవుతున్నాయి. ఈ మేరకు విపక్షాలు నోటీసులు ఇచ్చినట్టు త్వరలో ప్రవేశపెట్టనున్నట్టు తెలుస్తోంది. రాహుల్ గాంధీని స్పీకర్ ప్రసంగించడానికి అనుమతించలేదని, కాంగ్రెస్ ఎంపిలు, మహిళా నేతలను కించపరిచేలా విమర్శించిన బిజెపి ఎంపి నిషికాంత్ దూబేపై స్పీకర్ ఎలాంటి చర్యలు తీసుకోలేదని అందుకే ఈ అవిశ్వాస తీర్మానం తీసుకొస్తున్నట్టు తెలుస్తోంది. ఈ తీర్మానం తీసుకు రావాలంటే కనీసం వందమంది ఎంపిల సంతకాలు అవసరం. విపక్షాలు ఆ సంతకాల సేకరణలో నిమగ్నమైనట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే నేతృత్వంలో కాంగ్రెస్ సమావేశం కూడా అవిశ్వాస తీర్మానంపై నిర్ణయం తీసుకుందని ఆయా వర్గాలు చెబుతున్నాయి.
Hyderabad |కారు సర్వీస్ సెంటర్లో చెలరేగిన మంటలు
Hyderabad | కారు సర్వీస్ సెంటర్లో చెలరేగిన మంటలు Hyderabad | ఆంధ్రప్రభ,
Revanth Reddy Signals Election Shift and Draws Clear Lines on Telangana’s Political Future
Telangana Chief Minister Revanth Reddy has made a series of bold statements that could reshape the state’s political timeline and redefine its relationship with the Centre. His remarks have triggered intense discussion across political circles and among the public. Assembly Elections Likely in 2029, Not 2028 The Chief Minister made it clear that Telangana Assembly […] The post Revanth Reddy Signals Election Shift and Draws Clear Lines on Telangana’s Political Future appeared first on Telugu360 .
TG |మట్టిలో మాణిక్యం పూనెం కావేరి
TG | మట్టిలో మాణిక్యం పూనెం కావేరి TG | ఆళ్లపల్లి, ఆంధ్రప్రభ
25 lakhs | హెచ్సీయూలో చోరీ… 25 lakhs | ఆంధ్రప్రభ, వెబ్
అసోం మరోసారి రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల పోరుకు సంసిద్ధమవుతోంది. ఇది రాజకీయ పార్టీల బలాబలాలకు మాత్రమే కాక, రాష్ట్ర సామాజిక నిర్మాణ స్థితిని పరీక్షించే సమయం. కొన్ని సంవత్సరాలుగా అసోం రాజకీయాలు పదునైన సైద్ధాంతిక విధానాలు, సంక్షేమం ఆధారిత ఎన్నికల వ్యూహాలు, వివాదాస్పద పరిపాలనా నిర్ణయాల చుట్టూ పరిభ్రమిస్తున్నాయి. ఇప్పటికే ప్రచారం ఊపు అందుకుంది. రాజకీయాలు దూకుడుగా మారాయి, సంక్షేమ పథకాలకు ప్రజాదరణ, మరో పక్క ప్రతిపక్షాలు ఏకమయ్యే ప్రయత్నాలు, నియోజకవర్గాల పునర్విభజన వంటి నిర్మాణాత్మక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఈ కారకాలన్నీ కలిసి అస్సోమీ రాజకీయ చరిత్రలో కీలకంగా మారే ఎన్నికలుగా రూపుదిద్దుకుంటున్నాయి. ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ ఆధ్వర్యంలోని భారతీయ జనతా పార్టీ (బిజెపి) ప్రభుత్వం రాజకీయ పోటీకి కేంద్రంగా ఉంది. ఆయన తన పదవీకాలంలో బలమైన రాజకీయ ముద్రవేశారు. పాలకవర్గం గుర్తింపు సాధించింది. వలసలు, పౌరసత్వం వంటి సమస్యలు పదేపదే ముందుకు రాగా, వాటిని భద్రతా, సాంసృ్కతిక పరిరక్షణ సంబంధమైన అంశాలుగా రూపొందించింది. ప్రభుత్వ విధానాలు సామాజిక విభజనలను తీవ్రతరం చేయడానికి దోహదపడ్డాయని, ముఖ్యంగా ముస్లిం సమాజాలు, ప్రతిపక్ష పార్టీల పట్ల సానుభూతిపరులుగా భావించే సమూహాలను ప్రభావితం చేసిందని విమర్శకులు వాదిస్తున్నారు. ఓటర్ల జాబితా నుంచి పెద్ద సంఖ్యలో పేర్ల తొలగింపు, పౌరసత్వ పత్రాల పరిశీలనను తీవ్రతరం చేయడం వివాదాన్ని సృష్టించాయి. ఇవి ఎన్నికల సమగ్రత నిర్ధారించే లక్ష్యంతో చేపట్టిన చర్యలుగా ప్రభుత్వం పేర్కొంటే, ప్రతిపక్షాలు వీటిని ఓటర్లను తగ్గించేందుకు రాజకీయ ప్రేరేపిత చర్యలుగా భావిస్తున్నాయి. అసోంలో ఇటీవలి నియోజకవర్గాల పునర్విభజన అనేక జిల్లాలలో జనాభా కూర్పును మార్చివేసింది. జనాభా లెక్కల్లో నమోదు చేసిన జనాభా మార్పులను ప్రతిబింబించేలా రూపొందించిన డీలిమిటేషన్ చాలా కాలంగా ప్రజలు ఎదురు చూస్తున్న రాజకీయ ప్రక్రియగా ఈ కసరత్తును సమర్థిస్తున్నవారు వాదిస్తున్నారు. కాగా, నియోజకవర్గాల పునర్నిర్మాణం ప్రతిపక్ష ఓటు బ్యాంకులను దెబ్బతీసి, పాలక పక్షానికి మద్దతుగల ప్రాంతాలను ఏకంచేసే ప్రక్రియగా ప్రతిపక్ష నాయకులు ఆరోపిస్తున్నారు. మైనారిటీలు పెద్దసంఖ్యలో ఉన్న జిల్లాల్లో, నియోజకవర్గాల పునర్నిర్మాణం వివాదాస్పదంగా మారింది. ప్రాతినిధ్య సమానత్వంపైన, అసోం సామాజిక నిర్మాణంపై దీర్ఘకాలిక చిక్కుల గురించి ఆందోళనలను లేవనెత్తుతోంది. బిజెపి ప్రభుత్వం తన సైద్ధాంతిక సందేశంతో పాటు, విస్తృతమైన సామాజిక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నది. మహిళలు, రైతులు, ఆర్థికంగా బలహీన వర్గాలను లక్ష్యంగా చేసుకుని చేపట్టిన కార్యక్రమాలు, ప్రత్యక్షంగా ఆర్థిక సహాయం, సబ్సిడీ ఆహార పంపిణీ, గృహకల్పన పథకాలు అధికార పార్టీ ఎన్నికల వ్యూహంలో కీలకంగా మారాయి. మహిళా సంఘాలకు నగదు బదిలీ, విస్తృతమైన ఆరోగ్య సంరక్షణ కవరేజ్ వంటి పథకాలు తరచు, అధికారిక ప్రచారంలో హైలైట్ అవుతున్నాయి. ఇవి పరిపాలన సమగ్ర అభివృద్ధిపై దృష్టి సారించిందని రుజువు చేస్తున్నాయి. ఈ పథకాలు అనేక కుటుంబాలకు, గ్రామీణ ప్రాంతాలలో ప్రజలకు స్పష్టమైన ప్రయోజనాలను కల్పిస్తున్నాయి. అయినా ప్రతిపక్షాలు మాత్రం ఇవి స్థిరమైన ఆర్థిక వృద్ధిని పెంచడానికి బదులు, స్వల్పకాలిక రాజకీయ ప్రయోజనం కోసం ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని రూపొందించిన ఉచితాలుగా అభివర్ణిస్తున్నాయి. అసోం ఎదుర్కొంటున్న కీలక సమస్యలలో నిరుద్యోగం, పారిశ్రామిక స్తబ్దత, జీవనోపాధిని దెబ్బతీసే ఆకస్మిక వరదలు వంటివి పెనుసవాళ్లుగా నిలుస్తున్నాయి. సంక్షేమ పంపిణీ అవసరమైనా, ఉపాధి కల్పన, మౌలిక సదుపాయాలలో పెట్టుబడులు తగిన స్థాయిలో లేవని విమర్శకులు వాదిస్తున్నారు. అందువల్ల సంక్షేమమా.. దీర్ఘకాలిక అభివృద్ధి ముఖ్యమా.. అన్న చర్చ ఈసారి ఎన్నికల ప్రచారంలో కీలకంగా మారే అవకాశం ఉంది. ప్రజలలో పెరుగుతున్న అసంతృప్తిని ఓ అవకాశంగా తీసుకుంటున్న కాంగ్రెస్, ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మను వ్యక్తిగతంగా టార్గెట్ చేసి, దూకుడుగా ప్రచారం ప్రారంభించింది. ముఖ్యమంత్రిపై అవినీతి, భూఅక్రమాలు, అధికార దుర్వినియోగం తోపాటు ఆదాయానికి మించిన ఆస్తులను కూడబెట్టినట్లు ఆరోపిస్తున్నది. ఎన్నికలను నైతిక పాలనపై ప్రజాభిప్రాయ సేకరణగా మార్చేందుకు కాంగ్రెస్ సిద్ధమవుతోంది. భూకబ్జాలు, సందేహాస్పద ఆర్థిక లావాదీవీలపై బహిరంగ ర్యాలీలు, మీడియా సమావేశాలపై కాంగ్రెస్ సహా ప్రతిపక్షాలు దృష్టి సారించాయి. ఈ ఆరోపణలు బిజెపికి అధికారానికి దూరం చేస్తాయా అన్నది అనుమానమే. అధికార పక్షం ఈ ఆరోపణలను రాజకీయ ఉద్దేశంతో చేసినవిగా కొట్టి పారేస్తున్నది. తమ పాలనా కాలంలో సాధించిన రికార్డులు, సంస్థాగత క్రమశిక్షణ నొక్కిచెబుతూ ప్రతిపక్షాల ఆరోపణలను ప్రతిఘటిస్తున్నది. కాంగ్రెస్ తోపాటు అసోంలోని ప్రాంతీయ ప్రతిపక్ష పార్టీలలో రైజోర్ దళ్ అస్సాం జాతీయ పరిషత్, అంచలిక్ గణ మోర్చా (పౌరసత్వ వ్యతిరేక సవరణ చట్టం ఉద్యమాలనుంచి పుట్టిన పార్టీలు) వామపక్షాలు ఎన్నికలలో కొంత మేరకు ప్రభావం చూపే అవకాశం ఉంది. అయితే, ఈ గ్రూప్లు ఏమేరకు ఎన్నికలలో ప్రభావం చూపగలవన్నది ప్రశ్న. అసోంలో బహుళ మూలాలు ఉన్న పార్టీలు అధికార వ్యతిరేక ఓట్లను చీల్చడం ద్వారా బిజెపికి ప్రయోజనం చేకూర్చాయి. చీలికలు, పీలికలైన ప్రతిపక్షం ఆ మోడల్నే పునరావృతం చేసే ప్రమాదం ఉంది. సమన్వయ కూటమి గా నిలిస్తే, ఎన్నికల్లో లెక్కలు మార్చే అవకాశం లేకపోలేదు. అస్సోమీ సమాజంలో కొన్నివర్గాలలో అసంతృప్తి బలంగా ఉన్నట్లు కన్పిస్తున్నది. ధరల పెరుగుదల, నిరుద్యోగం, యువతలో ఉపాధిపరమైన ఆందోళనలు రాజకీయ చర్చలలో కీలకంగా మారాయి. ఆర్థిక పాలన, సామాజిక ఐక్యతపై కేంద్రీకృతమైన ప్రత్యామ్నాయ కథనాలకు వీలు కల్పించాయి. ఈ భావనను ఓట్లుగా మరల్చే సంస్థాగత కృషి, బలమైన నాయకత్వం, ఇతర ప్రతిపక్ష పార్టీలను ఒప్పించే ఉమ్మడి కార్యక్రమం అవసరం. ఎన్నికల చరిత్ర ప్రకారం ప్రజలలో అసంతృప్తి ఆటోమాటిక్గా ప్రభుత్వ వ్యతిరేక ప్రభంజనంగా మారదు. దానిని సమర్థంగా రాజకీయ పరమైన సమీకరణ ద్వారా నాయకత్వం నడిపించగలగాలి. బిజెపి బలమైన నిర్మాణాత్మక శక్తిగా తన ప్రయోజనాలను కాపాడుకుంటున్నది. అసోం గణ పరిషత్ (ఎజిపి) వంటి బలమైన ప్రాంతీయ భాగస్వాములతో దాని పొత్తు పటిష్టంగా ఉంది. అదే దాని సామాజిక పునాదిని, సంస్థాగత పరిధిని విస్తృతం చేస్తున్నది. క్రమశిక్షణగల పార్టీ కేడర్ నెట్వర్క్, అత్యాధునిక ప్రచార యంత్రాంగం, బలమైన కేంద్ర నాయకత్వం కలిసి దానిని బలీయమైన ఎన్నికల శక్తిగా నిలబెడుతున్నాయి. అంతే కాక, సంక్షేమ పథకాల లబ్ధిదారులు ప్రయోగాత్మక రాజకీయ మార్పు కంటే, ప్రస్తుత వ్యవస్థ కొనసాగింపునకు, స్థిరత్వానికి ప్రాధాన్యత ఇవ్వడం మరో కీలక అంశం. అందువల్ల రానున్న ఎన్నికలు పరస్పర సంబంధం ఉన్న అంశాలపై ఆధారపడే అవకాశం ఉంది. మొదటిది, గుర్తింపుతో కూడిన జనసమీకరణ, పరిపాలన, జవాబుదారీతనం వంటి అంశాలపై చర్చను మార్చేందుకు ప్రతిపక్షం చేస్తున్న ప్రయత్నం చూపే ప్రభావం. రెండవది, సంక్షేమ పథకాలు పాలక పార్టీకి ఎంతవరకూ శాశ్వత ఓటు బ్యాంకును నిలుపుతాయన్నది. మూడవది, ఓటర్ల ప్రవర్తన, ప్రాతినిధ్యంపై నియోజకవర్గాల పునర్విభజన ప్రభావం. చివరిగా, ఎన్నికలలో అధికార పార్టీ వ్యతిరేకతను ఏకం చేయగలవో లేదో అన్నఅంశం. సీట్ల పంపకాల పై చర్చించేందుకు ఐక్యఫ్రంట్ ప్రదర్శించడానికి ప్రతిపక్షపార్టీలు చేసే కృషి కూడా కీలకం కాగలదు. అసోం రాజకీయ భవిష్యత్ కేవలం ప్రచార ఆర్భాటంపైకాక, రాష్ట్ర సామాజిక ఒప్పందంపై లోతైన ప్రశ్నల ద్వారా రూపుదిద్దుకుంటుంది. గుర్తింపు రాజకీయాలు, అభివృద్ధి ప్రాధాన్యతల మధ్య, సంక్షేమం, ప్రజాదరణ, నిర్మాణాత్మక సంస్కరణల మధ్య, కేంద్రీకృత నాయకత్వం, ప్రాంతీయ ఆకాంక్షల మధ్య భారత ప్రజాస్వామ్యంలో విస్తృత పరిణామాలను ప్రతిబింబిస్తుంది. ఓటర్లు తాము ఏ పార్టీని ఎన్నుకోవాలో నిర్ణయించుకోడానికి సిద్ధపడుతుండగా, తిరిగి అధికారంలోకి వస్తామని ధీమాతో ఉన్న అధికార పార్టీకి, చెల్లాచెదురుగా ఉన్న పార్టీలను స్థిరమైన ప్రత్యామ్నాయంగా మార్చేందుకు యత్నిస్తున్న ప్రతిపక్షానికి మధ్య హోరాహోరీ పోటీకి రంగం సిద్ధమైంది. తుది ఫలితం ఎలా ఉన్నా, ఎన్నికకలో పోటీ తీవ్రత అసోం ప్రజాస్వామ్య ప్రక్రియ శక్తిని తేటతెల్లం చేస్తుంది. ఈ ఎన్నికలు పాలన, ప్రాతినిధ్యం, సామాజిక సామరస్యంపై ప్రజల సెంటిమెంట్లకు కీలకమైన బేరో మీటర్గా ఉపయోగపడతాయి. గొప్ప వైవిధ్యం, చారిత్రక వారసత్వాలతో గుర్తింపు పొందిన రాష్ట్రంలో సామాజిక అంతరాలను తీవ్రతరం చేయడం కంటే, ప్రజాస్వామ్య సంస్థలను బలోపేతం చేసే విధంగా ప్రచారాన్ని నిర్వహించడం అన్ని రాజకీయ పార్టీలకు సవాల్గా నిలువగలదు. అసోం ప్రజలు ఇచ్చే తీర్పు తదుపరి ప్రభుత్వం కూర్పునే కాక, రాబోయే సంవత్సరాల్లో అసోం రాజకీయాలు ఏ దిశలో పరిణామం చెందుతాయో స్పష్టంగా సూచిస్తుంది. - గీతార్థ పాఠక్ ( ఈశాన్యోపనిషత్) ( రచయిత ఈశాన్య రాష్ట్రాల సామాజిక, రాజకీయ అంశాల విశ్లేషకుడు)
కరీంనగర్ మున్సిపల్ ఎన్నికల్లో మొదటిసారి ముస్లిం అభ్యర్థిని రంగంలోకి.. #MunicipalElections #BJP
అనుకోకుండా ఇటీవల నేను నల్గొండ జిల్లా దామరచెర్ల మండలం వీర్లపాలెం -వీరప్పగూడెం గ్రామాల దక్షిణ సరిహద్దుల వెంట ప్రవహిస్తున్న కృష్ణా నది ఎడమ ఒడ్డున ఒక మహత్తర పురాతన నగర శిథిలాలను గుర్తించాను. పురావస్తు ఆధారాల ప్రకారం ఈ నివాసం సుమారు మూడు వేల సంవత్సరాల క్రితం నుంచి క్రీ.శ. 15వ శతాబ్దం వరకు నిరంతరంగా మనుగడ సాగించింది. ఈ ప్రదేశంలో ఇనుపయుగానికి చెందిన వందలాది బృహత్శిలా సమాధులు (కెయిరన్లు) ఉన్నాయి. ఇవి వీరుల సమాధులని స్థానికులు నమ్మడం వల్లే ఈ ప్రాంతానికి వీరులపాడు, వీరప్పగూడెం అనే పేర్లు వచ్చాయి. జీవనదైన కృష్ణా నది సమృద్ధిగా నీరు, చేపలు, ఇతర సహజ వనరులను అందించడంతో ఇక్కడ ఒక గొప్ప నగరం వికసించింది. భారీ రాళ్లపై పనిచేయగల స్థాయి ఇనుము ఇక్కడే తయారయ్యేదని సూచించే ఇనుప చిట్టాలు పలు చోట్ల లభిస్తున్నాయి. ఈ సమాధులు నాలుగు పెద్ద నిలువు రాళ్లతో నిర్మించి, పైభాగంలో ఒక చదునైన కప్పురాయిని ఉంచి నిర్మించారు. కృష్ణా తీరంలోని ఇతర ప్రాంతాల్లో ఇలాంటి సమాధులపై గత దశాబ్దాల్లో జరిగిన తవ్వకాలు మూడు వేల సంవత్సరాల నాటి తెలంగాణ సాంస్కృతిక జీవనాన్ని వెలుగులోకి తీసుకువచ్చాయి.అయితే ఈ వీరులపాడు స్థలం ఇప్పటివరకు పురావస్తు శాఖ దృష్టికి రాలేదు. ఇక్కడి సమాధుల నిర్మాణానికి ఉపయోగించిన రాళ్లు స్థానికంగా బంజరు రాళ్లుగా పిలవబడే, శాస్త్రీయంగా పల్నాడు రాళ్లుగా తెలిసినవి. వీటి లభ్యత కారణంగానే సుమారు యాభై ఏళ్ల క్రితం ఈ ప్రాంతంలో ఒక సిమెంట్ కంపెనీ స్థాపించబడింది. ఆ కంపెనీతోపాటు స్థానికులు కూడా విస్తృతంగా సమాధి రాళ్లను వినియోగించడంతో, గుప్తనిధుల కోసం జరిగిన ధ్వంసంతో కలిసి, ఇప్పుడు అతి కొద్ది బృహత్శిలా సమాధులే మిగిలాయి. మిగిలినవీ త్వరలో పూర్తిగా కనుమరుగయ్యే ప్రమాదం ఉంది. బృహత్శిలా దశ తరువాత సుమారు వెయ్యేళ్ల పాటు మానవ నివాసానికి సంబంధించిన ఆధారాలు స్వల్పంగా మాత్రమే లభిస్తున్నాయి. అయితే మధ్యయుగ కాలంలో (క్రీ.శ. 10-15 శతాబ్దాలు) నిర్మితమైన కోటగోడలు, బురుజులు, ధాన్యాగారాలు, ఆలయాలు, బావులు, ఇళ్లు, శిల్పాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కృష్ణా నది వైపు దక్షిణ దిశగా ప్రధాన ద్వారం కలిగిన సుమారు 70 స 70 మీటర్ల చదరపు కోట నిర్మాణం ఉంది. కోటలోపల ముఖ్యమైన ఒక నిర్మాణానికి చెందిన పునాదులు ఉన్నాయి. కోటకు ఆగ్నేయంగా ఉన్న ఎత్తైన బురుజు శత్రువుల కదలికలను గమనించడానికి ఉపయోగించి ఉండవచ్చు. కోటగోడల ఈశాన్యంలో వనదుర్గ, పోషమ్మ, పోతరాజు, వీరభద్రుడు /భైరవుడు, వీర దంపతుల వీరగల్లు, ఒక పురుష యోధుని వీరగల్లు వంటి శిల్పాలు ధ్వంసావస్థలో ఉన్నాయి; వాటి ఆలయాలు నాశనం చేయబడ్డాయి. వాస్తు-శిల్ప లక్షణాల ఆధారంగా ఈ నిర్మాణాలు స్థానిక కందూరి చోళుల కాలం నుంచి రేచర్ల పద్మనాయకుల కాలం వరకు (క్రీ.శ. 10-15 శతాబ్దాలు) చెందినవిగా భావించవచ్చు. స్థానిక కథనాల ప్రకారం కాకతీయ రాణి రుద్రమదేవి (క్రీ.శ. 13వ శతాబ్దం) ఈ కోటను ధాన్య నిల్వ కేంద్రంగా ఉపయోగించిందని చెబుతారు. ఆరు గజాల వ్యాసంతో ఉన్న గుండ్రటి ధాన్యాగారాలు, లోపల సున్నంతో పూత వేసిన విధానం ఈ మాటకు ఆధారంగా నిలుస్తున్నాయి. గృహ వినియోగానికి సంబంధించిన మట్టిపాత్రలు తక్కువగా లభించడంవల్ల, ఇది సాధారణ నివాస ప్రాంతం కాకుండా శత్రువుల నుంచి రక్షితంగా ఉన్న రహస్య ధాన్యాగారంగా పనిచేసిందని భావించవచ్చు. కోటకు దక్షిణంగా సుమారు ఒక ఫర్లాంగ్ దూరంలో, కృష్ణా నది ఒడ్డున రేచర్ల పద్మనాయకుల కాలానికి చెందిన (క్రీ.శ. 14-15 శతాబ్దాలు) లక్ష్మీనరసింహాలయం శిథిలావస్థలో ఉంది. ముఖ మండపం పూర్తిగా ధ్వంసమై ఉండగా, అంతరాళం పూర్తిగా, గర్భగుడి పాక్షికంగా మాత్రమే మిగిలి ఉన్నాయి. లక్ష్మీనరసింహస్వామి, ఆదిలక్ష్మి, చెంచులక్ష్మి విగ్రహాలు దుండగుల చేతుల్లో విరిగిపోయాయి. వాటి ముక్కలను నేను పరిసర ప్రాంతాల్లో సేకరించి తిరిగి అమర్చగా, విగ్రహాల రూపరేఖలు స్పష్టంగా గోచరించాయి. ప్రధాన విగ్రహ పీఠంపై గరుడ శిల్పం ఉండడం, ఆలయ సమీపంలో దాసాంజనేయుడి శిల్పం ఉండడం వలన ఈ ఆలయ నిర్మాణానికి పద్మనాయకులే కారకులని నిర్ధారణ అవుతుంది. సిమెంట్ కంపెనీ కార్యకలాపాలు, స్థానికుల రాళ్ల వినియోగం, విధ్వంస చర్యల వల్ల బృహత్శిలా సమాధులు వేగంగా నశిస్తున్న నేపథ్యంలో, ఈ అపూర్వమైన చారిత్రక వారసత్వం పూర్తిగా అంతరించిపోకముందే కనీసం డాక్యుమెంషన్ అయినా చేయాలని పురావస్తు శాఖను నేను అత్యవసరంగా కోరుతున్నాను. - డా. ధ్యావనపల్లి సత్యనారాయణ ( చరిత్ర కారుడు) -9490557078
Hydra |చెరువుల ఆక్రమణల కూల్చివేత..
Hydra | చెరువుల ఆక్రమణల కూల్చివేత.. ఆంధ్రప్రభ వరుస కథనాలకు స్పందన..స్థానికుల హర్షం..
Hyderabad : 700 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిన కాపాడిన హైడ్రా
హైదరాబాద్ లోని కొండాపూర్ లో హైడ్రా అధికారులు ప్రభుత్వ భూమిని కాపాడగలిగారు
కొండాపూర్ లో రూ. 700 కోట్ల విలువైన భూమిని కాపాడిన హైడ్రా.#HYDRA #Kondapur #LakeProtection
Telangana |కుటుంబ కలహాలతోనే ఆ పనిచేశాడా…!
Telangana | కుటుంబ కలహాలతోనే ఆ పనిచేశాడా…! Telangana| ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్
ఎన్హెచ్ఎం ఉద్యోగులకు వేతనాలు పెంచాలి
ఫిబ్రవరి 10 జనం సాక్షిజాతీయ ఆరోగ్య మిషన్(ఎన్హెచ్ఎం) ఉద్యోగులకు జీవో నంబర్ 60 ప్రకారం రూ.15వేల జీతాన్ని పెంచి వెంటనే …
తెలంగాణ ఉద్యమంలో ప్రజల మస్తిష్కాలను ప్రజ్వరిల్లింపజేసి ఈప్రాంత భావజాలాన్ని అట్టడుగుస్థాయికి తీసుకుపోయి ప్రజలను ఏకతాటిపై నిలబడంలో ప్రధాన భూమిక పోషించిన తెలంగాణ యాస భాషకే దక్కుతుందనడంలో అతిశయోక్తి లేదు. భాష పదును రాజకీయ పరిస్థితులనే మార్చి వేసిందని చెప్పడంలో చర్చకు తావే లేదు. తొలి దశ తెలంగాణ ఉద్యమానికి ముందు ఎలాంటి భాషను వినియోగించారో చెప్పడానికి ఇప్పుడు ఉన్నటువంటి మాధ్యమాలు అప్పుడు అంతగా లేవు. ఈ ప్రాంత ఉద్యమ నేతలు వాడిన భాషకే దక్కుతుంది. పదేళ్ల తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరుకు మున్సిపల్ ఎన్నికలు తొలి పరీక్ష మున్సిపల్ ఎన్నికలు తెలంగాణ రాజకీయాలకు తొలిటెస్ట్. తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న మున్సిపల్ ఎన్నికలు సాధారణ స్థానిక సంస్థల పోటీ కాదు. ఇవి అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వ పాలనపై తొలి ప్రజా పరీక్ష, ప్రతిపక్ష బిఆర్ఎస్కు తిరిగి పుంజుకునే అవకాశం, బిజెపికి పట్టణ రాజకీయాల్లో తన స్థానం వెతుక్కునే ప్రయోగం. రోడ్లు, డ్రైనేజీలు, తాగునీరు వంటి స్థానిక అంశాలే ఓటింగ్ను ప్రభావితం చేస్తున్నప్పటికీ, ఈ ఎన్నికల ఫలితాలు రాష్ట్ర రాజకీయాలపై స్పష్టమైన సంకేతాలు ఇవ్వబోతున్నాయి. కాంగ్రెస్ పార్టీ అధికార బలం అనే నినాదంతో ప్రచారం కొనసాగుతున్నది. ఎక్కడ కూడా నిర్లక్ష్యం లేకుండా అవకాశాలను అదునుగా అధికార పార్టీగా కాంగ్రెస్ ఈ మున్సిపల్ ఎన్నికలను రక్షణాత్మకంగా ఎదుర్కొంటోంది. ఆరు గ్యారంటీలు, సంక్షేమ పథకాల అమలే తమ ప్రధాన ఆయుధమని కాంగ్రెస్ పార్టీ నాయకత్వం చెబుతోంది. ఉచిత బస్సు, పెన్షన్లు వంటి పథకాలతో లబ్ధిదారుల మద్దతు దక్కుతుందనే లెక్కలేస్తుంది. కానీ పట్టణ ఓటరుముందు కాంగ్రెస్కు కఠిన ప్రశ్నలను ఎదుర్కోవల్సివస్తుంది. ధరలు, ట్రాఫిక్, మౌలిక వసతులు ఉద్యోగాల అంశాల్లో స్పష్టమైన మార్పు కనిపించలేదన్న భావన బలంగా ఉంది. మున్సిపల్ సమస్యలపై ఇప్పటివరకు ప్రభుత్వ స్థాయి చర్యలు స్పష్టంగా కనిపించకపోవడం కూడా కాంగ్రెస్కు మైనస్గ్గా మారుతోంది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిస్తే అది తమ పాలనపై ప్రజల విశ్వాసంగా భావించవచ్చు. ఓడితే మాత్రం- పాలనపై తొలి హెచ్చరికగా మారే అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీలో ప్రజాస్వామ్యం ఎక్కువే. మున్సిపల్ ఎన్నికలలో ఆశించినంత ఫలితాలు కాంగ్రెస్ పార్టీకి రాకుంటే గ్రూప్ రాజకీయాలు బహిర్గతం అవుతావేమో అనే సందేహం ఏర్పడక తప్పదని విశ్లేషకుల అభిప్రాయం. ప్రతిపక్షంలో ఉన్న బిఆర్ఎస్ ఈ మున్సిపల్ ఎన్నికలను అనుకూల వేదికగా భావిస్తోంది. గత రెండు పర్యాయాల పాలనలో పట్టణాల్లో చేసిన రోడ్లు, డ్రైనేజీలు, మిషన్ భగీరథ, మౌలిక వసతుల అభివృద్ధినే ప్రధాన ప్రచార అంశంగా మలుస్తోంది. పట్టణాలను కట్టింది మేమే అన్న నినాదంతో కాంగ్రెస్ ప్రభుత్వం పై పనులు నిలిచిపోయాయన్న విమర్శను గట్టిగా వినిపిస్తోంది. ఆరు గ్యారంటీలు, హామీలు నోటి మాటలే తప్పా అభివృద్ధి శూన్యం అనే ప్రచార సాధనలతో ఉన్నారు. పట్టణ ప్రాంతాల్లో ఇప్పటికీ బిఆర్ఎస్కు బలమైన కేడర్ ఉండటం పార్టీకి అదనపు బలం. అయితే అధికారంలో లేని పార్టీగా హామీలు ఇవ్వడంలో పరిమితులు ఉన్నాయి. గత పాలనపై ఉన్న అసంతృప్తి కూడా కొన్నిచోట్ల బిఆర్ఎస్కు అడ్డంకిగా మారుతోంది. ఈ ఎన్నికల్లో బిఆర్ఎస్కు లాభం కలిగితే అది రాష్ట్ర రాజకీయాల్లో తిరిగి ఊపు వచ్చినట్టే. కాని ఇప్పటిదాకా బిఆర్ఎస్ మీద ఇంకా ఆశించినంత ప్రజలలో సానుభూతి రాలేదు. బిజెపికి తెలంగాణ మున్సిపల్ ఎన్నికలు పూర్తిస్థాయి గెలుపు కోసం కాదు. పట్టణాల్లో తన ఓటు శాతాన్ని పెంచుకోవడమే ప్రధాన వ్యూహం. కేంద్ర ప్రభుత్వ పథకాలు, కాంగ్రెస్, బిఆర్ఎస్ రెండింటినీ ఒకే తాటిపై పెట్టే విమర్శలతో పట్టణ మధ్యతరగతి యువతపై దృష్టి పెట్టింది. కానీ బలమైన స్థానిక నాయకత్వం లేకపోవడం, మున్సిపల్ సమస్యలపై స్పష్టమైన ప్రత్యామ్నాయ ప్రణాళిక లేకపోవడం బిజెపికి పెద్ద బలహీనత. ఈ ఎన్నికల్లో బిజెపి నిర్ణయాత్మకశక్తిగా కాకపోయినా, ఓటు చీలికకు కారణమయ్యే అవకాశముంది. ప్రజల తీర్పు పనితనానికే ఈ మున్సిపల్ ఎన్నికల్లో ప్రజల మూడ్ స్పష్టం. రాష్ట్ర రాజకీయాల ప్రభావం ఉన్నా, చివరికి ఓటరు చూస్తున్నది స్థానిక పనితనమే. రోడ్డు బాగుందా, డ్రైనేజీ పనిచేస్తుందా, తాగునీరు సమయానికి వస్తుందా ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పగల అభ్యర్థికే ప్రజల మద్దతు దక్కే పరిస్థితి కనిపిస్తోంది. ఈ మున్సిపల్ ఎన్నికలు కాంగ్రెస్కు హెచ్చరిక కావచ్చు.బిఆర్ఎస్కు పునరాగమన సంకేతం కావచ్చు. బిజెపికి భవిష్యత్తు ప్రయోగంగా మారవచ్చు. ఫలితాలు ఏ పార్టీకి అనుకూలంగా వచ్చినా ఒక విషయం మాత్రం ఖాయం. తెలంగాణ పట్టణ ఓటరు ఇక మాటలు కాదు, పనులనే ఓటుగా మారుస్తున్నాడు. అనేది ఈ ఎన్నికల అసలు సందేశం. మాటల రాజకీయానికి మున్సిపల్ హెచ్చరికగా, పాలన కంటే దూషణలు పెద్దవైతే, ప్రజల తీర్పు మౌనంగా కానీ కఠినంగా ఉంటుంది. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలు ఎల్లుండి జరుగే తీర్పులో రాజకీయ వాతావరణం ప్రజల దైనందిన సమస్యల చుట్టూ కాకుండా మాటల దిగజారుడు చుట్టూ తిరుగుతోంది. సిఎం నుంచి ప్రతిపక్ష నేతల వరకూ వినిపిస్తున్న సంస్కారం లేని వ్యాఖ్యలు, వ్యక్తిగత దూషణలు, అహంకార ప్రదర్శనలు ఇవి ప్రజాస్వామ్య రాజకీయాలకు ప్రమాదకర సంకేతాలు. మున్సిపల్ ఎన్నికల ప్రచారం చూస్తే పాలనపై చర్చ కనపడటం లేదు. పదజాలపు పోటీ మాత్రమే కనిపిస్తోంది. ఇది ప్రజల సహనాన్ని పరీక్షించే దశకు రాజకీయాలను తీసుకెళ్లింది. ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న నాయకుడు మాటల విషయంలో అదుపు కోల్పోతే, అది కేవలం వ్యక్తిగత వైఖరి కాదు పాలనా శైలికి అద్దం. అధికారంలో ఉన్నవారు మాటల్లోనే సంస్కారం కోల్పోతే, అధికార వినియోగంలో బాధ్యతపై సందేహం తలెత్తడం సహజం. కానీ ప్రతిపక్షం కూడా అదేస్థాయిలో దూషణల రాజకీయానికి దిగితే, ప్రజల్లో ఏర్పడే భావన ఒక్కటే ఇద్దరూ ఒకటే. ఈ భావన అధికారానికి లాభం కాదు, ప్రతిపక్షానికి గెలుపు కాదు; ఇది ప్రజాస్వామ్యానికి నష్టం. తెలంగాణ పట్టణ ఓటరు ఇక మౌనంగా ఉండే అమాయకులు కారు. ఈ నేపథ్యంలో మున్సిపల్ ఎన్నికల్లో వచ్చే ఫలితాలు సంపూర్ణ తిరస్కారంగా కాకపోయినా, స్పష్టమైన హెచ్చరిక తీర్పుగా మారే అవకాశాలు ఎక్కువ. మాటల రాజకీయానికి ఓటు తగ్గింపు పనితీరు లేని నాయకులకు మౌన శిక్ష స్థానికంగా పనిచేసిన అభ్యర్థులకు ప్రాధాన్యం. ఇవే ఫలితాల్లో కనిపించే సంకేతాలు కావచ్చు. ఈ ఎన్నికలు సిఎం వర్సెస్ ప్రతిపక్షం కాదు. సంస్కారం వర్సెస్ అహంకారం. ప్రజలు కోరుకుంటున్నది గట్టిగా అరచే నాయకత్వం కాదు. గౌరవంగా మాట్లాడే పాలన. దూషించే మాటలు కాదు. పనిచేసే చేతులు. మాటలు మారకపోతే తీర్పు మారుతుంది. ఆ మార్పు మున్సిపల్ ఎన్నికలతోనే మొదలయ్యే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. - మధు గౌడ్ జి, (సీనియర్ జర్నలిస్టు)
అత్తింటి వేధింపులు.. హుస్సేన్సాగర్లో దూకి ఆత్మహత్య చేసుకున్న సాఫ్ట్వేర్ ఇంజినీర్
సికింద్రాబాద్: అత్తింటి వారు వేధించడంతో ఓ సాఫ్ట్వేర్ ఇంజినీర్ ఆత్మహత్య చేసుకున్నాడు. హైదరాబాద్లోని రెజిమెంటల్ బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఆంధ్రప్రదేశ్లోని మార్కాపురానికి చెందిన సీతారామ్(36) అనే వ్యక్తి హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పని చేస్తున్నాడు. సీతారామ్కు నంద్యాల చెందిన యువతి పెళ్లి జరిగింది. ఈ దంపతులకు ఇద్దరు సంతానం ఉన్నారు. గత కొన్ని రోజులుగా దంపతుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. జనవరి 24న భర్త వది పిల్లలను వదిలి భార్య వెళ్లి పోవడంతో స్థానిక పోలీస్ స్టేషన్లో భర్త ఫిర్యాదు చేశాడు. అల్లుడు వద్ద అత్తమామలు ఉంటున్నారు. అతడి వద్ద ఉన్న పిల్లలను అత్తమామలు తీసుకెళ్లడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. ఆదివారం ద్విచక్రవాహనం బయలుదేరి హుస్సేన్ సాగర్ కు చేరుకున్నాడు. ఒక్కసారిగా హుస్సేన్ సాగర్లో దూకడంతో పక్కనున్న వారు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని గజఈతగాళ్ల సహాయంతో మృతదేహాన్ని గాలించారు. డిఆర్ఎప్, హైడ్రా బృందాలు గాలింపు చర్యలు చేపట్టి మృతదేహాన్ని బయటకు తీశారు. ప్లాస్టిక్ కవర్లో ఉన్న సెల్ఫోన్ లభ్యమైందని, తన చావుకు భార్య, అత్తమామలే కారణమని సెల్ఫోన్ స్టేటస్లో పెట్టుకున్నాడు.
Montha Cyclone : మొంథా తుపాను పరిహారం కథ ముగిసినట్లేగా?
ఆంధ్రప్రదేశ్ లో మొంథా తుపాను గత ఏడాది అక్టోబరు నెలలో వచ్చింది
Srisailam : శ్రీశైలంలో మూడో రోజు బ్రహ్మోత్సవాలు
శ్రీశైలంలో మూడో రోజు బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి.
మంచి వినోదాన్ని అందించే చిత్రం
ఎల్ఎ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద హేమంత్ కుమార్, అయానా, గోపీక సురేష్ ప్రధాన పాత్రల్లో విజయ్.ఎన్ తెరకెక్కించిన చిత్రం ‘ఆల్ఫా’. ఈ సినిమాని హేమంత్ కుమార్, ఆనంద్ కుమార్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 20న రిలీజ్ చేయబోతోన్నారు. ఈ మూవీని తెలుగులో రవిశంకర్, మంజునాథ్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. ఈ క్రమంలో నిర్వహించిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న దర్శకుడు సముద్ర మాట్లాడుతూ “ఆల్ఫా’ ట్రైలర్ అద్భుతంగా ఉంది. ‘కేజీయఫ్’, ‘కాంతార’ స్థాయిలో ‘ఆల్ఫా’ని ఆడియెన్స్ ఆదరించాలని కోరుకుంటున్నాను”అని అన్నారు. హీరో హేమంత్ కుమార్ మాట్లాడుతూ “సినిమాలోని కంటెంట్ మీదున్న నమ్మకంతోనే రవిశంకర్ ఈ మూవీని తెలుగులో భారీ ఎత్తున రిలీజ్ చేయబోతోన్నారు. మంచి వినోదాన్ని అందించే చిత్రమిది”అని తెలిపారు. ఈ కార్యక్రమంలో అయానా, గోపికా సురేష్, రవిశంకర్, శ్రీనివాస్ పాల్గొన్నారు.
Andhra Pradesh : కోడి మాంసం తినొద్దు.. బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్
ఆంధ్రప్రదేశ్ లో బర్డ్ ఫ్లూ కలకలం రేపుతుంది

29 C