SENSEX
NIFTY
GOLD
USD/INR

Weather

35    C
...

మొగ్ధూంపూర్‌లో ఘనంగా బీజేపీ ఆవిర్భావ దినోత్సవం….

మొగ్ధూంపూర్‌లో ఘనంగా బీజేపీ ఆవిర్భావ దినోత్సవం…. ఊట్కూర్, ఆంధ్రప్రభ : నారాయణపేట జిల్లా

ప్రభ న్యూస్ 6 Apr 2026 6:22 pm

రుక్మారావుకు రాష్ట్ర ప్రభుత్వ దళిత రత్న పురస్కారం…

రుక్మారావుకు రాష్ట్ర ప్రభుత్వ దళిత రత్న పురస్కారం… విద్యాభివృద్ధి, సామాజిక సేవకు గుర్తింపు…15

ప్రభ న్యూస్ 6 Apr 2026 6:19 pm

పేదల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయం

పేదల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయం పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి తొర్రూరు,ఏప్రిల్

ప్రభ న్యూస్ 6 Apr 2026 6:13 pm

Donald Trump : ట్రంప్ పిచ్చి చేష్టలతో ప్రపంచాన్నే షేక్ చేస్తున్నాడుగా?

ట్రంప్ పిచ్చి చేష్టలతో ప్రపంచమంతా భారీ మూల్యాన్ని చెల్లించుకోవాల్సి వస్తుంది

తెలుగు పోస్ట్ 6 Apr 2026 6:13 pm

నామినేషన్ దాఖలు చేసిన బీజేపీ అభ్యర్థి సుజాత

నామినేషన్ దాఖలు చేసిన బీజేపీ అభ్యర్థి సుజాత మక్తల్, ఆంధ్రప్రభ : మక్తల్

ప్రభ న్యూస్ 6 Apr 2026 6:12 pm

ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి ప్రజల భాగస్వామ్యం అవసరం

ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి ప్రజల భాగస్వామ్యం అవసరం ఎమ్మెల్యే వంశీకృష్ణ అచ్చంపేట, ఆంధ్రప్రభ

ప్రభ న్యూస్ 6 Apr 2026 6:12 pm

బాధితుడికి మాజీ మంత్రి ఎర్రబెల్లి పరామర్శ

బాధితుడికి మాజీ మంత్రి ఎర్రబెల్లి పరామర్శ రాయపర్తి, ఆంధ్రప్రభ : మండలంలోని పెరికేడు

ప్రభ న్యూస్ 6 Apr 2026 6:09 pm

బాధిత కుటుంబాలకు ఎస్ఆర్ఆర్ చేయూత

బాధిత కుటుంబాలకు ఎస్ఆర్ఆర్ చేయూత ఫౌండేషన్ అధినేత పరుపాటి శ్రీనివాస్ రెడ్డి రాయపర్తి,

ప్రభ న్యూస్ 6 Apr 2026 6:09 pm

మండెల గూడెంలో చలివేంద్రం ప్రారంభం..

మండెల గూడెంలో చలివేంద్రం ప్రారంభం.. రఘునాథపల్లి, ఆంధ్రప్రభ : వేసవికాలంలో ప్రజల దాహం

ప్రభ న్యూస్ 6 Apr 2026 6:07 pm

చిట్యాల తహసీల్దార్‌గా ఎం. విజయ్ కుమార్

చిట్యాల తహసీల్దార్‌గా ఎం. విజయ్ కుమార్ చిట్యాల, ఆంధ్రప్రభ : చిట్యాల మండలాని

ప్రభ న్యూస్ 6 Apr 2026 6:07 pm

ముఖ్యమంత్రికి మనవడిని ఎత్తుకున్న ఫొటో అందజేత

ముఖ్యమంత్రికి మనవడిని ఎత్తుకున్న ఫొటో అందజేత బాసర (నిర్మల్ జిల్లా) : ఆంధ్ర‌ప్ర‌భ

ప్రభ న్యూస్ 6 Apr 2026 6:04 pm

Earth Quake : ఫిలిప్పీన్స్‌లో భారీ భూకంపం

ఫిలిప్పీన్స్‌లో భారీ భూకంపం సంభవించింది

తెలుగు పోస్ట్ 6 Apr 2026 5:48 pm

Tirumala : తిరుమల హుండీలో 400 కోట్ల పాత నోట్లు

తిరుమల హుండీలో 400 కోట్ల పాత నోట్లు కనిపించాయి

తెలుగు పోస్ట్ 6 Apr 2026 5:39 pm

అరుణాచల్‌ సిఎంకు సుప్రీం షాక్.. సిబిఐ దర్యాప్తుకు ఆదేశం

న్యూఢిల్లీ: అరుణాచల్‌ప్రదేశ్‌ సిఎం పెమా ఖండు ఫ్యామిలీ కాంట్రాక్టులపై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. సిఎం పేమా ఖండూ కుటుంబం పదేళ్లలో రూ.1,270 కోట్ల విలువైన కాంట్రాక్టులు పొందారన్న ఆరోపణలపై దర్యాప్తు చేయాలని సుప్రీంకోర్టు సోమవారం సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ)ని ఆదేశించింది. రెండు వారాల్లోగా దర్యాప్తు ప్రారంభించాలని సీబీఐని ఆదేశించింది. అలాగే, కాంట్రాక్టుల కేటాయింపునకు సంబంధించిన అన్ని పత్రాలను ఏజెన్సీకి సమర్పించాలని అరుణాచల్ ప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. 16 వారాల్లోగా దర్యాప్తు నివేదికను తమకు సమర్పించాలని సుప్రీంకోర్టు సీబీఐని ఆదేశించింది. సీబీఐ రెండు వారాల్లోగా ప్రాథమిక విచారణ ప్రారంభించాలి. ప్రాథమిక విచారణ, తదుపరి దర్యాప్తు.. ఏవైనా ఉంటే, జనవరి 1, 2015 నుండి డిసెంబర్ 31, 2025 మధ్య కాలంలో జరిగిన ప్రభుత్వ పనుల అమలు, కాంట్రాక్టులు, వర్క్ ఆర్డర్‌లను పరిశీలించాలి. ప్రభుత్వం, సీబీఐకి పూర్తి సహకారం అందించాలి. సీబీఐతో సమన్వయం కోసం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఒక నోడల్ అధికారిని నియమించాలి. ఎలాంటి రికార్డులు ధ్వంసం కాకుండా రాష్ట్రం చూసుకోవాలి అని ఉత్తర్వులో పేర్కొంది. సేవ్ మోన్ రీజియన్ ఫెడరేషన్, వాలంటరీ అరుణాచల్ సేన అనే సంస్థలు దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు ఈ ఉత్తర్వులను జారీ చేసింది.

మన తెలంగాణ 6 Apr 2026 5:35 pm

కేంద్రం కొత్త నిబంధన.. టోల్ గేట్ దాటాలంటే?

కేంద్రప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది

తెలుగు పోస్ట్ 6 Apr 2026 5:32 pm

అర కిలోమీటర్ రోడ్డులో అరవై గుంతలు…

అర కిలోమీటర్ రోడ్డులో అరవై గుంతలు… ఖిలావరంగల్, ఆంధ్రప్రభ : ఖిలావరంగల్ తూర్పు

ప్రభ న్యూస్ 6 Apr 2026 5:29 pm

రెండు లక్షల కోట్లతో రాజధాని నిర్మాణం సాధ్యమేనా?

ఆచ‌ర‌ణ సాధ్యం కాని అమ‌రావ‌తి క‌న్నా మావిగ‌న్ తో సులువైన అభివృద్ధి జరుగుతుందని వైసీపీ నేత రాచమల్లు శివప్రసాద్ రెడ్డి అన్నారు

తెలుగు పోస్ట్ 6 Apr 2026 5:27 pm

అనారోగ్యంతో ఉపాధ్యాయుడు మృతి

అనారోగ్యంతో ఉపాధ్యాయుడు మృతి నివాళులు తెలిపిన విద్యార్థినీ విద్యార్థులు తొర్రూరు టౌన్, ఆంధ్రప్రభ

ప్రభ న్యూస్ 6 Apr 2026 5:25 pm

ప్రభుత్వ పాఠశాలలో వార్షికోత్సవం..

ప్రభుత్వ పాఠశాలలో వార్షికోత్సవం.. టేకుమట్ల, ఆంధ్రప్రభ : భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం

ప్రభ న్యూస్ 6 Apr 2026 5:19 pm

Naga Shaurya’s BBK Trailer: Mass Entertainer

Naga Shaurya will next be seen in an intense and mass character in Bad Boy Karthik. Directed by newcomer Raam Desina and produced by Srinivasa Rao Chintalapudi, the film promises a power-packed blend of mass, fun, and emotion. The trailer of the movie has been released just a while ago. The trailer presents Karthik as […] The post Naga Shaurya’s BBK Trailer: Mass Entertainer appeared first on Telugu360 .

తెలుగు 360 6 Apr 2026 5:17 pm

ఉచిత ప్రవేశ పరీక్షలను సద్వినియోగం చేసుకోవాలి

–ఎంఈఓ తిరుమలరావు విశాలాంధ్ర ఆస్పరి (కర్నూలు జిల్లా) : ఈ నెల 14న భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని స్థానిక నారాయణ ప్రైమ్ స్కూల్‌లో 6వ నుంచి 9వ తరగతి విద్యార్థులకు ఉచిత ప్రవేశ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ఎంఈఓ తిరుమలరావు తెలిపారు. సోమవారం స్థానిక ఎంఈఓ కార్యాలయంలో ఎంఈఓ తిరుమలరావు చేతులమీదుగా ఉచిత ప్రవేశ పరీక్ష కరపత్రాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాత పరీక్షలలో ప్రతిభ కనబరిచిన […] The post ఉచిత ప్రవేశ పరీక్షలను సద్వినియోగం చేసుకోవాలి appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 6 Apr 2026 5:16 pm

యువ‌త త‌ప్పు చేస్తున్నారు: సిఎం రేవంత్

యువత నెమ్మ‌దిగా క్రీడ‌ల‌కు దూరం అవుతున్నారని.. క్రీడా మైదానాల‌ను వ‌దిలిపెట్టి యువ‌త త‌ప్పు చేస్తున్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. సోమవారం గ‌చ్చిబౌలి స్టేడియంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ప‌బ్, డ్ర‌గ్ క‌ల్చ‌ర్ లోకి వెళ్తున్న యువ‌త‌ను తిరిగి క్రీడా మైదానాల్లోకి ర‌ప్పించ‌డానికి ప్ర‌య‌త్నం చేస్తున్నానన్నారు. ఎస్సీ, ఆదివాసీ పిల్ల‌లకు... మెస్సీతో కలిసి ఫుట్ బాల్ ఆడే అవ‌కాశం క‌ల్పించామన్నారు. భార‌త ఫుట్ బాల్ చ‌రిత్ర‌లో హైద‌రాబాద్ న‌గ‌రానికి విశేషమైన పేరు ప్ర‌ఖ్యాత‌లు ఉన్నాయని..  1950 నుంచి 60 వ‌ర‌కు న‌ర్సరీ ఆఫ్ ఇండియన్ ఫుట్ బాల్ గా హైద‌రాబాద్ ను పిలిచేవారని చెప్పారు. దేశంలోనే ఫుట్ బాల్ ఆట‌ను ఆద‌రించి అగ్ర‌శేణి క్రీడాకారుల‌ను హైద‌రాబాద్ అందించిందన్నారు. బీఎన్ మల్లిక్ ఒక స్పై మాస్ట‌ర్ అని.. నిఘా వ్య‌వ‌స్థ‌ను తీర్చిదిద్ద‌డంలో బీఎన్ మ‌ల్లిక్ ది కీల‌క పాత్ర‌ అని సిఎం చెప్పారు. టోర్న‌మెంట్ లో 34 జ‌ట్లు అద్భుత‌మైన క్రీడా నైపుణ్యాన్ని ప్ర‌ద‌ర్శించారన్న సిఎం.. దేశం న‌లుమూల నుంచి క్రీడాకారులు త‌ర‌లివ‌చ్చి మంచి ప్ర‌ద‌ర్శ‌న‌ను క‌న‌ప‌ర్చిన వారందరికి అభినందన‌లు తెలిపారు. సౌత్ కొరియాలో స్పోర్స్ యూనివ‌ర్సిటీ ని నేను సంద‌ర్శించాను. 30 ఎక‌రాల్లో ఉన్న స్పోర్స్ యూనివర్సిటీ అనేక బంగారు ప‌త‌కాలు సాధించింది. 140 కోట్ల జ‌నాభా ఉన్న మ‌న దేశంలో ఒక్క‌రు కూడా బంగారు ప‌త‌కం సాధించ‌లేక‌పోయాం. 4 కోట్ల జ‌నాభా ఉన్న సౌత్ కొరియా దేశం 30 కి పైగా ప‌త‌కాలు సాధించింది. సౌత్ కొరియాలో ఒక్క అమ్మాయి 2 బంగారు ప‌త‌కాలు సాధిస్తే ఇంత పెద్ద దేశం ఒక్క ప‌త‌కాన్ని తెచ్చుకోలేక‌పోయింది. అంత‌ర్జాయ‌తీ స్థాయిలో యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివ‌ర్సిటీ ని ఏర్పాటు చేస్తున్నాం. ప్రైవేట్,ప‌బ్లిక్ భాగ‌స్వామ్యంలో ఏర్పాటయ్యే ఈ యూనివ‌ర్సిటీలో ప్ర‌ముఖ క్రీడాకారులు, పారిశ్రామిక‌వేత్త‌లు బోర్డు మెంబ‌ర్స్ గా ఉన్నారు. యువ‌త‌కు మార్గ‌ద‌ర్శ‌నం చేయాలనే హైద‌రాబాద్ కు మెస్సీని తీసుకువ‌చ్చాను. ఎస్సీ, ఆదివాసీ పిల్ల‌లకు మెస్సీతో కలిసి ఫుట్ బాల్ ఆడే అవ‌కాశం క‌ల్పించాం. బాక్సింగ్ ఛాంపియ‌న్ నిక్క‌త్ జ‌రీన్ కు గ్రూప్ 1 ఉద్యోగం తో పాటు 2 కోట్ల న‌గ‌దు పుర‌స్కారం అందించాం. 10వ త‌ర‌గ‌తి ఫెయిల్ క్రికెటర్ సిరాజ్ కు గ్రూప్ 1 ఉద్యోగం ఇవ్వ‌డానికి అర్హ‌త లేక‌పోయినా అన్ని నిబంధ‌న‌లు స‌డ‌లించి డీఎస్పీ ఉద్యోగం ఇచ్చాం. ఫారా ఒలింపిక్స్ లో రాణించిన దీప్తి జురాంజి కి గ్రూప్ 1 ఉద్యోగం ఇచ్చాం. క్రీడ‌ల్లో రాణించే తెలంగాణ యువ‌త‌కు ఉద్యోగాలు త‌ప్ప‌కుండా వ‌స్తాయి.. నాది హామీ అని సిఎం రేవంత్ పేర్కొన్నారు.

మన తెలంగాణ 6 Apr 2026 5:14 pm

బీజేపీ బలోపేతానికి కలిసి కట్టుగా కృషిచేయండి….

బీజేపీ బలోపేతానికి కలిసి కట్టుగా కృషిచేయండి…. బీజేపీలో పని చేసిన ప్రతి కార్యకర్తకు

ప్రభ న్యూస్ 6 Apr 2026 5:14 pm

ఘనంగా ఘంటసాల వర్ధంతి

విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణములోని కళాజ్యోతిలో స్వర్గీయ పద్మశ్రీ గంటసాల వర్ధంతి వేడుకలు కళాజ్యోతి కమిటీ కార్యదర్శి బాలకొండ రామకృష్ణ, కార్యవర్గ సభ్యులు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా జిల్లా టూరిజం ఆఫీసర్ జయరాం, కళాజ్యోతి అధ్యక్షులు కుంటివల నారాయణ, జాతీయ రహదారులు అనంతపురం సూపర్డెంట్ ఇంజనీర్ సంజీవ రాయుడు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ ప్రపంచంలోనే ఘంటసాల పాటలు నేడు ఇంకను ఆకట్టుకుంటున్నాయని తెలిపారు. అటువంటి ఘంటసాల […] The post ఘనంగా ఘంటసాల వర్ధంతి appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 6 Apr 2026 5:11 pm

మేము ఇచ్చిన హామీలను మర్చిపోయే నేతలం కాదు: భట్టి

హైదరాబాద్: పాదయాత్రలో ఇచ్చిన హామీలను నెరవేర్చే బాధ్యత మనపై ఉందని సిఎం రేవంత్ రెడ్డి అన్నారని డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క తెలిపారు. పిప్పిరిలో మొదలు పెట్టి ఖమ్మం వరకు పాదయాత్ర చేశానని అన్నారు. ఆదిలాబాద్ జిల్లా పిప్పిరిలో కాంగ్రెస్ బహిరంగ సభ నిర్వహించారు. పీపుల్స్ మార్చ్ కు మూడేళ్లు పూర్తైన వేళ సభలో భట్టి మాట్లాడారు.. పీపుల్ మార్చ్ లో ఇచ్చిన హామీల అమలుపై జివోలు జారీ చేశామని, ఇవాళే రూ.1,238 కోట్లతో చేపట్టే పనులకు శంకుస్థాపన చేశామని తెలియజేశారు. అధికారంలోకి వచ్చేందుకు నేతలు ఎన్నో హామీలు ఇస్తుంటారని, కొందరు నేతలు అధికారంలోకి రాగానే హామీలు మర్చిపోతారని విమర్శించారు. తాము ఇచ్చిన హామీలను మర్చిపోయే నేతలం కాదని, ప్రజలు అధికారం ఇచ్చింది.. హోదా అనుభవించడానికి కాదని అన్నారు. ఒకే విడతలో రుణమాఫీ చేసి రూ. 22,500 కోట్లను రైతుల ఖాతాల్లో వేశామని, ప్రతి నియోజకవర్గంలో పేదల కోసం 3,500 ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేశామని అన్నారు. తొలివిడతలోనే మొత్తం 4.50 లక్షల ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం చేపట్టామని, ప్రతి నియోజకవర్గంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల నిర్మాణం చేపట్టామని భట్టి పేర్కొన్నారు. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్లను అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మిస్తున్నామని, ఇన్ని పథకాలు, హామీలు ఎలా చేయగలుగుతున్నారని ఇతర రాష్ట్రాల నేతలు అడుగుతున్నారని అన్నారు. ఈ రాష్ట్రంలో పుట్టడం అదృష్టంగా ప్రజలు భావించే పరిస్థితులు ఉండాలని భావించామని, రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి వర్తించేలా రూ.5 లక్షలతో ఇందిరమ్మ బీమా పథకం తీసుకువచ్చామని అన్నారు. రైతు కుటుంబాల నుంచి వచ్చిన పేదల కష్టాలు, అవసరాలు తెలుసని, ప్రజల సంక్షేమం తప్ప.. వారికెవరికీ వ్యక్తి ప్రయోజనాలు లేవని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. 

మన తెలంగాణ 6 Apr 2026 5:09 pm

మేజర్ గ్రామ పంచాయతీకి ప్రత్యేక అధికారిగా ఎంపీడీఓ బాధ్యతలు స్వీకారం…..

విశాలాంధ్ర – నార్పల (అనంతపురం జిల్లా) : జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు నార్పల మేజర్ గ్రామ పంచాయతీకి ప్రత్యేక అధికారిగా ఎంపీడీఓ శ్రీమతి ఐ. మమతా దేవి సోమవారం బాధ్యతలు స్వీకరించారు.ఈ సందర్భంగా గ్రామ పంచాయతీ కార్యాలయంలో సిబ్బందితో సమావేశం నిర్వహించి, పంచాయతీ పరిధిలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించారు. ముఖ్యంగా పారిశుద్ధ్యం, తాగునీటి సరఫరా, వీధి దీపాల నిర్వహణ వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులకు సూచించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న […] The post మేజర్ గ్రామ పంచాయతీకి ప్రత్యేక అధికారిగా ఎంపీడీఓ బాధ్యతలు స్వీకారం….. appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 6 Apr 2026 5:07 pm

Nani’s The Paradise: One more Postponement?

Natural Star Nani is shooting for his upcoming movie The Paradise. Nani beefed up for the role and he was trained specially before he commenced the shoot. A summer release was planned initially and the team pushed the release to August. With just 50 percent shoot wrapped up till date, there are strong rumours that […] The post Nani’s The Paradise: One more Postponement? appeared first on Telugu360 .

తెలుగు 360 6 Apr 2026 5:07 pm

సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ…

సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ… భీమ్‌గల్‌ రూరల్, ఆంధ్రప్రభ : భీమ్‌గల్‌ మండలంలోని బాబానగర్

ప్రభ న్యూస్ 6 Apr 2026 5:07 pm

ఆన్‌సైట్ ఎఫ్‌ఐఆర్‌తో బాధితుల వద్దకే పోలీస్ సేవలు…

ఆన్‌సైట్ ఎఫ్‌ఐఆర్‌తో బాధితుల వద్దకే పోలీస్ సేవలు… అచ్చంపేట డిఎస్పి పల్లె శ్రీనివాస్

ప్రభ న్యూస్ 6 Apr 2026 5:00 pm

పెద్దజట్రంలో ఘనంగా బీజేపీ ఆవిర్భావ దినోత్సవ…

పెద్దజట్రంలో ఘనంగా బీజేపీ ఆవిర్భావ దినోత్సవ… ఊట్కూర్, ఆంధ్ర‌ప్ర‌భ : మండల పరిధిలోని

ప్రభ న్యూస్ 6 Apr 2026 4:54 pm

Anil Ravipudi |హీరోగా మెప్పించేనా..?

Anil Ravipudi | హీరోగా మెప్పించేనా..? Anil Ravipudi | దర్శకరత్న దాసరి

ప్రభ న్యూస్ 6 Apr 2026 4:49 pm

జి ప్లస్ త్రీ అర్జీదారుల నగదు వాపస్….మున్సిపల్ కమిషనర్ లోవరాజు

విశాలాంధ్ర నందిగామ:- జి ప్లస్ త్రీ ఇళ్ల లబ్ధిదారులు తమ ఒరిజినల్ పత్రాలను మున్సిపల్ కార్యాలయంలో అందజేసి అర్జీ సమయంలో తాము కట్టిన నగదును తమ అకౌంట్ నందు జమ చేయించుకోవాలని మున్సిపల్ కమిషనర్ లోవరాజు తెలిపారు జి ప్లస్ త్రీ ఇళ్ల లబ్ధిదారులు తాము చెల్లించిన డబ్బులకు సంబంధించిన ఒరిజినల్ పత్రాలను మున్సిపల్ కార్యాలయానికి అందించి అర్జిదారులు కట్టిన సొమ్మును వెనక్కి తీసుకోవాలని తెలిపారు దానిలో భాగంగా నందిగామ మున్సిపల్ కార్యాలయానికి 1492 మంది ఎక్కువ […] The post జి ప్లస్ త్రీ అర్జీదారుల నగదు వాపస్….మున్సిపల్ కమిషనర్ లోవరాజు appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 6 Apr 2026 4:48 pm

దేశ సమగ్రత, సంస్కృతి విలువలు కాపాడడం బీజేపీకేసాధ్యం…

దేశ సమగ్రత, సంస్కృతి విలువలు కాపాడడం బీజేపీకేసాధ్యం… ఊట్కూర్, ఆంధ్రప్రభ : దేశ

ప్రభ న్యూస్ 6 Apr 2026 4:48 pm

ఘనంగా అంజన్నఆలయ పునః నిర్మాణం…

ఘనంగా అంజన్నఆలయ పునః నిర్మాణం… వైభవంగా హోమం, గణపతి, నవగ్రహాల పూజ… ఊట్కూర్,

ప్రభ న్యూస్ 6 Apr 2026 4:44 pm

అర్బన్ హెల్త్ సెంటర్ భవన నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే గిత్త

విశాలాంధ్ర- నందికొట్కూరు: నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణంలోనీ బి ఆర్ ఆర్ నగర్ లో రూ.1 కోటి వ్యయంతో నిర్మిస్తున్న నూతన అర్బన్ హెల్త్ సెంటర్ భవన నిర్మాణానికి సోమవారం నందికొట్కూరు శాసనసభ్యులు గిత్త జయసూర్య శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన వైద్య సేవలను అందుబాటులోకి తీసుకురావడమే కూటమి ప్రభుత్వం లక్ష్యంగా ఈ కేంద్రాన్ని నిర్మిస్తున్నామని అన్నారు .ఈ కార్యక్రమంలో నందికొట్కూరు టిడిపి సీనియర్ నాయకులు మాండ్ర సురేంద్రనాథ్ రెడ్డి, పట్టణ […] The post అర్బన్ హెల్త్ సెంటర్ భవన నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే గిత్త appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 6 Apr 2026 4:32 pm

Viswambara |తెర వెనుక ఏం జరగుతోంది..?

Viswambara | తెర వెనుక ఏం జరగుతోంది..? Viswambara | విశ్వంభరపై అప్

ప్రభ న్యూస్ 6 Apr 2026 4:29 pm

ఉట్నూర్‌లో ఘనంగా బీజేపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

ఉట్నూర్‌లో ఘనంగా బీజేపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఉట్నూర్, ఆంధ్రప్రభ : అదిలాబాద్

ప్రభ న్యూస్ 6 Apr 2026 4:24 pm

ప్రజా క్షేత్రంలో పలచబడ్డ ‘గుర్తింపు’.. పార్టీ పదవుల కోసం ‘ఆరాటం’!

​ పాలనలో గ్రామాల్లో తిరగని సర్పంచులుఇప్పుడు మాజీల ముద్రతో తిప్పలు​ ఉమ్మడి అనంతపురం జిల్లాలో మారుతున్న రాజకీయ సమీకరణాలు ​ విశాలాంధ్ర-రాప్తాడు (అనంతపురం జిల్లా) : ఐదేళ్ల పాటు గ్రామాల్లో చక్రం తిప్పిన సర్పంచుల పదవీ కాలం ముగిసి వారం కావస్తోంది. మొన్నటి వరకు ‘సర్పంచ్ గారు’ అని పిలిపించుకున్న వారు ఇప్పుడు ‘మాజీలు’గా మిగిలిపోయారు. అయితే, పదవిలో ఉన్న కాలంలో ప్రజలతో మమేకమవ్వడంలో మెజారిటీ సర్పంచులు విఫలమయ్యారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా ఉమ్మడి అనంతపురం జిల్లా […] The post ప్రజా క్షేత్రంలో పలచబడ్డ ‘గుర్తింపు’.. పార్టీ పదవుల కోసం ‘ఆరాటం’! appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 6 Apr 2026 4:23 pm

మార్కాపురం దారుణంలో.. పిడుగుపాటుకు కూలీ మృతి

అమరావతి: మార్కాపురం పుల్లల చెరువులో దారుణం చోటు చేసుకుంది. ఓ కూలీ మృతి చెందాడు. మొక్క జొన్న పరిశ్రమలో పనిచేస్తున్నబిహార్ అరారియా జిల్లాకు చెందిన కూలీలలో కన్నయ్య అనే వ్యక్తి కి పిడుగుపాటుకు గురై మృతిచెందగా, మరో నలుగురు కి గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను యర్రగొండపాలెం ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

మన తెలంగాణ 6 Apr 2026 4:23 pm

ప్రపంచంలోనే బీజేపీ బలపడింది..

ప్రపంచంలోనే బీజేపీ బలపడింది.. బీజేపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు… హసన్ పర్తి, ఆంధ్రప్రభ

ప్రభ న్యూస్ 6 Apr 2026 4:21 pm

ప్రతి ఒక్కరూ పరిసరాల పరిశుభ్రత పాటించాలి…

ప్రతి ఒక్కరూ పరిసరాల పరిశుభ్రత పాటించాలి… నచ్చన్ ఎల్లాపూర్ సర్పంచ్ బొడ్డు స్పందన

ప్రభ న్యూస్ 6 Apr 2026 4:15 pm

గుండ్ల పోచంపల్లి డివిజన్‌లో ఘనంగా బీజేపీ ఆవిర్భావ దినోత్సవం….

గుండ్ల పోచంపల్లి డివిజన్‌లో ఘనంగా బీజేపీ ఆవిర్భావ దినోత్సవం…. మేడ్చల్, ఆంధ్రప్రభ :

ప్రభ న్యూస్ 6 Apr 2026 4:11 pm

పుదుచ్చేరికి రాష్ట్ర హోదా కల్పిస్తాం: రాహుల్ గాంధీ

పుదుచ్చేరిలో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ ఎంపి రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో తమ పార్టీ అధికారంలోకి వస్తే.. రాష్ట్ర హోదా కల్పిస్తామని రాహుల్ గాంధీ అన్నారు. సోమవారం లాస్‌పెట్‌లో జరిగిన ఒక బహిరంగ సభలో రాహుల్ మాట్లాడుతూ.. పుదుచ్చేరిని అక్కడి ప్రజలు నడపడం లేదని, భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఆ కేంద్రపాలిత ప్రాంతాన్ని రిమోట్ కంట్రోల్ ద్వారా నడుపుతోందన్నారు. కాంగ్రెస్ తిరిగి అధికారంలోకి వస్తే ఆరు నెలల్లోగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామని హామీ ఇచ్చారు. పుదుచ్చేరిలోని నిరుద్యోగ యువతకు నెలకు రూ. 2,000 ఆర్థిక సహాయం అందిస్తామని, అలాగే ప్రభుత్వ, ప్రైవేట్ రంగాలలో 30,000 కొత్త ఉద్యోగాలను సృష్టిస్తామని కూడా హామీలు ఇచ్చారు. ప్రభుత్వ ఉద్యోగ అవకాశాల కోసం 40 ఏళ్ల వయస్సు వరకు సడలింపు ఇవ్వనున్నట్లు తెలిపారు. ప్రతి కుటుంబానికి రూ. 20 లక్షల ఆరోగ్య బీమా అందుబాటులో ఉంటుందని చెప్పారు.  పుదుచ్చేరిలో పారిశ్రామిక, వస్త్ర రంగాలు క్షీణదశలో ఉన్నాయని.. వందలాది ఫ్యాక్టరీలు మూతపడ్డాయని రాహుల్ ఆరోపించారు. పుదుచ్చేరిలో నకిలీ మందుల తయారీ రాకెట్ నడుస్తోందని.. కానీ, ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని మండిపడ్డారు. ప్రభుత్వం ఒక వసూలు ఏజెంట్‌గా మారింది. అన్ని కాంట్రాక్టులపై 30 శాతం కమీషన్ తీసుకుంటున్నారని అందరికీ తెలుసు. స్మార్ట్ సిటీలు, రోడ్లు, డ్రైనేజీలు, పాఠశాలలకు కమీషన్ తీసుకుంటున్నారు. ప్రతి టోల్ గేట్ వద్ద డబ్బు చెల్లించమని పుదుచ్చేరి ప్రజలను బలవంతం చేస్తున్నారు. ప్రభుత్వం ప్రజల నుంచే కాదు, దేవుళ్ల నుంచి కూడా దొంగిలిస్తోంది. ఆలయ భూములను ఆక్రమించుకుంది అని రాహుల్ తీవ్ర ఆరోపణలు చేశారు.

మన తెలంగాణ 6 Apr 2026 4:09 pm

Stock Markets |గుప్పిట్లో సూచీలు.. నిఫ్టీ 23,600 దిగువకు!

Stock Markets | గుప్పిట్లో సూచీలు.. నిఫ్టీ 23,600 దిగువకు! Stock Markets

ప్రభ న్యూస్ 6 Apr 2026 4:08 pm

28న విశాఖలో గూగుల్ రూ.15 బిలియన్ డేటా సెంటర్ ప్రారంభం

ఆంధ్రప్రదేశ్ లో భారీ పెట్టుబడిగా గూగుల్ తన 15 బిలియన్ డాలర్ల డేటా సెంటర్ హబ్ నిర్మాణాన్ని ఏప్రిల్ 28న అధికారికంగా ప్రారంభించనుంది. గత అక్టోబర్‌లో రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్న తర్వాత ప్రకటించిన ఈ ప్రాజెక్ట్ దేశంలోనే అతిపెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడిగా నిలుస్తోంది. ప్రారంభ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, గూగుల్ సీఈఓ థామస్ కురియన్ సహా పలువురు ప్రముఖులు హాజరవుతారు. ఈ ప్రాజెక్ట్‌లో భాగంగా విశాఖపట్నం సమీపంలోని ఆదవివరం, తార్లువాడ గ్రామాలు, అనకాపల్లి […] The post 28న విశాఖలో గూగుల్ రూ.15 బిలియన్ డేటా సెంటర్ ప్రారంభం appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 6 Apr 2026 4:05 pm

రూ.14 వేల కోట్లతో ప్రతి ఇంటికి కొళాయి కనెక్షన్…

రూ.14 వేల కోట్లతో ప్రతి ఇంటికి కొళాయి కనెక్షన్… రాష్ట్ర మంత్రి డా.

ప్రభ న్యూస్ 6 Apr 2026 4:03 pm

Janhvi Kapoor|హార్ట్‌బీట్ పెంచేస్తున్న అతిలోక సుంద‌రి

Janhvi Kapoor| హార్ట్‌బీట్ పెంచేస్తున్న అతిలోక సుంద‌రి ఆంధ్ర‌ప్ర‌భ వెబ్‌డెస్క్ : టాలీవుడ్‌

ప్రభ న్యూస్ 6 Apr 2026 3:57 pm

భర్తతో వీడియో కాల్ మాట్లాడుతూ.. నటి సుభాషిణి ఆత్మహత్య

చెన్నై: తమిళ నాడులో బుల్లితెర నటి సుభాషిణి అలియాస్ శశ్వీబాల ఆత్మహత్య చేసుకుంది. ఆదివారం రాత్రి చెన్నైలోని పోరూర్ సమీపంలో ఉన్న అయ్యప్పంతంగల్‌లోని తన అద్దె నివాసంలో ఆత్మహత్యకు పాల్పడింది. కుటుంబ కలహాల నేపథ్యంలో తన భర్తతో వీడియో కాల్ మాట్లాడుతున్న సమయంలోనే ఈ ఘటన జరిగిందని పోలీసులు తెలిపారు. శ్రీలంకకు చెందిన 36 ఏళ్ల సుభాషిణి.. టీవీ సీరియళ్ల తోపాటు పలు సినిమాల్లోనూ నటించింది. సుభాషిణి, బెంగళూరుకు చెందిన బిపిన్ చంద్రన్ (38)ను ఏప్రిల్ 2024లో వివాహం చేసుకుంది. పెళ్లీ తర్వాత వీరిద్దరూ బెంగళూరులోనే నివసిస్తున్నారు. చెన్నైలో షూటింగ్ పనులు ఉన్నప్పుడు బస చేసేందుకు వీలుగా, అయ్యప్పంతంగల్‌లోని ఒక ప్రైవేట్ నివాస సముదాయంలో ఆమె ఒక అపార్ట్‌మెంట్‌ను అద్దెకు తీసుకున్నారని, మార్చి 3న ఆమె నగరానికి చేరుకున్నారని పోలీసులు వెల్లడించారు. ఆదివారం రాత్రి ఆమె తన భర్తతో వీడియో కాల్ ద్వారా మాట్లాడుతుండగా.. కుటుంబ విషయమై వారిద్దరి మధ్య వాగ్వాదం చెలరేగింది. ఆ కాల్ జరుగుతుండగానే, ఆమె అపార్ట్‌మెంట్‌లోని సీలింగ్ ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు ఆమె భర్త తెలిపారు. వెంటనే అపార్ట్‌మెంట్ భద్రతా సిబ్బందిని అప్రమత్తం చేశారు. వారు వెంటనే పోరూర్ పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని ఆమెను పూనమల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా.. వైద్యులు ఆమె మరణించినట్లు వెల్లడించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు.

మన తెలంగాణ 6 Apr 2026 3:47 pm

తెలుగు రాష్ట్రాల్లో ఉల్లిపాయ ధరల పతనం.. రైతులకు భారీ నష్టాలు

ఉల్లిపాయ లేకుండా వంటింట్లో పనులు జరగవు. దాదాపు ప్రతి వంటలో ఉల్లి కీలక పాత్ర పోషిస్తుంది. అందుకే ఉల్లి ధరల్లో మార్పులు నేరుగా సామాన్యులపై ప్రభావం చూపుతుంటాయి. గతంలో ఉల్లి ధరలు కిలోకు రూ.100 దాటిన సందర్భాలు ఉన్నాయి. అయితే ప్రస్తుతం పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ధరలు ఒక్కసారిగా క్షీణించాయి. గల్ప్ దేశాల్లో నెలకొన్న యుద్ధ పరిస్థితుల ప్రభావంతో భారతదేశం నుంచి ఎగుమతులు తగ్గిపోయాయి. దీంతో దేశీయ మార్కెట్లో సరఫరా పెరిగి, ధరలు పడిపోయాయి. కానీ ఈ […] The post తెలుగు రాష్ట్రాల్లో ఉల్లిపాయ ధరల పతనం.. రైతులకు భారీ నష్టాలు appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 6 Apr 2026 3:41 pm

తొర్రూరు టౌన్ ఫోటో బిజెపి కార్యకర్తల బైక్ ర్యాలీ దృశ్యం

తొర్రూరు టౌన్ ఫోటో బిజెపి కార్యకర్తల బైక్ ర్యాలీ దృశ్యం ఘనంగా బీజేపీ

ప్రభ న్యూస్ 6 Apr 2026 3:27 pm

ప్రతీ గ్రామానికి వస్తా.. సమస్యలు పరిష్కరిస్తా..

ప్రతీ గ్రామానికి వస్తా.. సమస్యలు పరిష్కరిస్తా.. ఇబ్బంది ఉన్నా.. గ్యారెంటీల అమలుఎన్నికల తర్వాత

ప్రభ న్యూస్ 6 Apr 2026 3:22 pm

husband killed wife |పోలీసుల ఎదుటే దారుణం..

husband killed wife |పోలీసుల ఎదుటే దారుణం.. ప్రియుడితో వెళ్లిపోయింద‌ని.. భార్య గొంతులో

ప్రభ న్యూస్ 6 Apr 2026 3:14 pm

Brutal Dharma GPS Glimpse: JD Chakravarthy Turns Heat On

Tharun Bhascker latest entertainer Gaayapadda Simham is all set to hit the big screens on May 1st. The promotions are in full swing for the movie. Interim, the latest character reveal has ignited fresh excitement, and the spotlight is firmly on JD Chakravarthy, who steps in as the ferocious yet flamboyant Brutal Dharma. The new […] The post Brutal Dharma GPS Glimpse: JD Chakravarthy Turns Heat On appeared first on Telugu360 .

తెలుగు 360 6 Apr 2026 3:10 pm

‘బ్యాడ్ బాయ్ కార్తీక్’ ట్రైలర్ వచ్చేసింది..

హీరో నాగశౌర్య నటిస్తున్న లేటెస్ట్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘బ్యాడ్ బాయ్ కార్తీక్’. నూతన దర్శకుడు రామ్ దేసినా (రమేష్) దర్శకత్వంలో శ్రీ వైష్ణవి ఫిలిమ్స్ బ్యానర్‌పై శ్రీనివాసరావు చింతలపూడి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటివరకు విడుదలైన పాటలు, టీజర్ కు మంచి స్పందన వస్తోంది. సోమవారం(ఏప్రిల్ 6) ఈ మూవీ ట్రైలర్ ను మేకర్స్ విడుదల చేశారు. ఇన్నిరోజులు లవర్ బాయ్ గా అలరించిన నాగశౌర్య.. ఈసారి పూర్తి యాక్షన్ మూవీతో రాబోతున్నట్లు ట్రైలర్ ను చూస్తే అర్థమవుతుంది. ఈ సినిమాలో విధి యాదవ్ హీరోయిన్ గా నటిస్తుండగా.. సముద్రఖని, నరేష్ వికె, సాయికుమార్, మైమ్ గోపి, శ్రీదేవి విజయ్ కుమార్, వెన్నెల కిషోర్, బ్రహ్మాజీ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఏప్రిల్ 17న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

మన తెలంగాణ 6 Apr 2026 3:10 pm

Rajamouli joins hands for a VFX Studio

SS Rajamouli is a mastermind and he has utmost clarity among the Indian directors. The visuals in his films are always top class and he never compromises till he gets the best output. Rajamouli has collaborated with a VFX Studio and the graphics work of his upcoming film Varanasi is handled by the same firm. […] The post Rajamouli joins hands for a VFX Studio appeared first on Telugu360 .

తెలుగు 360 6 Apr 2026 3:05 pm

10grams gold|భారీగా త‌గ్గిన బంగారం ధ‌ర‌

10grams gold| భారీగా త‌గ్గిన బంగారం ధ‌ర‌ ఆంధ్ర‌ప్ర‌భ వెబ్‌డెస్క్ : బంగారం,

ప్రభ న్యూస్ 6 Apr 2026 2:45 pm

ఘనంగా బీజేపీ ఆవిర్భావ దినోత్సవం…

ఘనంగా బీజేపీ ఆవిర్భావ దినోత్సవం… బెజ్జంకి, ఆంధ్రప్రభ : భారతీయ జనతా పార్టీ

ప్రభ న్యూస్ 6 Apr 2026 2:35 pm

Mojtaba Alive : ఇతడు.. అతడే Andhra Prabha News

Mojtaba Alive : ఇతడు.. అతడే Andhra Prabha News ( ఆంధ్రప్రభ,

ప్రభ న్యూస్ 6 Apr 2026 2:35 pm

బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా నియామకం..

బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా నియామకం.. వర్గంటి రాంమోహన్ గౌడ్‌కు శుభాకాంక్షలు… ​మేడ్చల్,

ప్రభ న్యూస్ 6 Apr 2026 2:32 pm

ఈట్ రైట్ వాక్ ర్యాలీ ప్రారంభించిన జిల్లా కలెక్టర్…

ఈట్ రైట్ వాక్ ర్యాలీ ప్రారంభించిన జిల్లా కలెక్టర్… ప్రజలందరూ కల్తీ లేని

ప్రభ న్యూస్ 6 Apr 2026 2:25 pm

YSRCP : రాయలసీమలో వైసీపీ నేతల వార్.. పార్టీ పరిస్థితి మరింత దిగజారుతుందా?

వైసీపీ అధికారంలో లేదు. అందరూ కలసి కట్టుగా పార్టీని బలోపేతం చేయాల్సిన సమయం

తెలుగు పోస్ట్ 6 Apr 2026 2:24 pm

ప్రధానమంత్రి జనౌషధి కేంద్రం ప్రారంభించిన ఎమ్మెల్యే…

ప్రధానమంత్రి జనౌషధి కేంద్రం ప్రారంభించిన ఎమ్మెల్యే… తొర్రూరు టౌన్, ఆంధ్రప్రభ : పట్టణ

ప్రభ న్యూస్ 6 Apr 2026 2:22 pm

ఘనంగా బీజేపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు.

ఘనంగా బీజేపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. గట్టుప్పల, ఆంధ్రప్రభ : మండల వ్యాప్తంగా

ప్రభ న్యూస్ 6 Apr 2026 2:18 pm

అసంపూర్తి పనులతో ఇబ్బందులు..

అసంపూర్తి పనులతో ఇబ్బందులు.. జోనల్ కమిషనర్‌కు మాజీ కౌన్సిలర్ వినతి ​మేడ్చల్, ఆంధ్రప్రభ

ప్రభ న్యూస్ 6 Apr 2026 2:18 pm

మిట్ట ఆంజనేయస్వామి ఆలయంలో ధ్వజస్తంభ ప్రతిష్ట..

మిట్ట ఆంజనేయస్వామి ఆలయంలో ధ్వజస్తంభ ప్రతిష్ట.. వనపర్తి టౌన్, ఆంధ్రప్రభ : పెబ్బేరు

ప్రభ న్యూస్ 6 Apr 2026 2:15 pm

Anil Sunkara aims a Strong Comeback

The disasters of Bhola Shankar and Agent left producer Anil Sunkara shattered. He is recovering from his financial losses and is in plans to make a strong comeback in Telugu cinema. This year, he started with Nari Nari Naduma Murari and the film ended up as a decent one. Now, Anil Sunkara is planning to […] The post Anil Sunkara aims a Strong Comeback appeared first on Telugu360 .

తెలుగు 360 6 Apr 2026 2:14 pm

Sea Shore Highway and High-Speed Rail: Andhra Pradesh’s Dual Push for Coastal and Capital Connectivity

The Andhra Pradesh government is moving with a clear focus on infrastructure by combining coastal development with capital connectivity. Alongside the proposed Sea Shore Highway, the Centre’s decision to link Amaravati with two high-speed rail corridors adds strong momentum to the state’s growth plans. The Sea Shore Highway will run from Narsapuram to Bapatla via […] The post Sea Shore Highway and High-Speed Rail: Andhra Pradesh’s Dual Push for Coastal and Capital Connectivity appeared first on Telugu360 .

తెలుగు 360 6 Apr 2026 2:11 pm

బిజెపి 47వ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు..

బిజెపి 47వ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు.. పరకాల, ఏప్రిల్ 6 (ఆంధ్రప్రభ): పరకాల

ప్రభ న్యూస్ 6 Apr 2026 2:11 pm

ఆశా కార్యకర్తలను అదుపులోకి తీసుకున్న పోలీసులు

ఆశా కార్యకర్తలను అదుపులోకి తీసుకున్న పోలీసులు బాసర నిర్మల్ జిల్లా, ఆంధ్రప్రభ :

ప్రభ న్యూస్ 6 Apr 2026 2:07 pm

కరీంనగర్ లో కవలల హత్య కేసు... నలుగురు నిందితులు అరెస్టు: సిపి

కరీంనగర్‌: కవలల హత్యకేసులో నలుగురు నిందితులను అరెస్టు చేశామని పోలీస్‌ కమిషనర్‌ గౌస్ ఆలం తెలిపారు.  ఆడపిల్లలు పుట్టారనే కారణంతోనే ఇద్దరు చిన్నారులను తండ్రి శ్రీశైలం హత్య చేశాడని పేర్కొన్నారు. చిన్నారి హత్యలో ముగ్గురు కుటుంబ సభ్యుల పాత్ర ఉందని వివరించారు. కవలలను బావిలోకి తోసేసి అనంతరం ప్రమాదంగా చిత్రీకరించేందుకు ప్లాన్ చేశారన్నారు. నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపామని, ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టు ద్వారా శిక్షపడేలా చేస్తామని సిపి గౌస్ ఆలం వివరించారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని జూబ్లీనగర్‌లో కచ్చు శ్రీశైలం-మౌనిక అనే దంపతులు నివసిస్తున్నారు. ఈ దంపతులకు కవల పిల్లలు ఉన్నారు. ఇద్దరు ఆడ పిల్లలు కావడంతో భర్తతో పాటు అత్తమామ, మరది మౌనికను పలుమార్లు వేధించారు. ఆడి పిల్లలు కన్నావని వేధించడంతో మౌనిక స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఇద్దరు ఆడ పిల్లలను చంపాలని కన్నతండ్రి, నానమ్మ, తాతయ్య, బాబాయ్ నిర్ణయం తీసుకున్నారు. ముగ్గురు ఊరు వెళ్లగా శ్రీశైలం వారిని బావిలోకి తోసి హత్య చేసిన విషయం తెలిసిందే. 

మన తెలంగాణ 6 Apr 2026 2:05 pm

రేవంత్ ప్రభుత్వం అంతా భూముల చుట్టూ తిరుగుతుంది: హరీష్ రావు

హైదరాబాద్: లక్షలాది మంది రైతుల భవిష్యత్తు మార్కెట్ పై ఆధారపడి ఉందని బిఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు తెలిపారు. మార్కెట్ భూసేకరణ కోసం మంచి రెడ్డి కిషన్ రెడ్డి ఎంతో కష్టపడ్డారని అన్నారు. రంగారెడ్డి జిల్లా కోహెడ పండ్ల మార్కెట్ ను హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి, సుధీర్ రెడ్డి, నేతలు సందర్శించారు. వ్యాపారులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా హరీష్ రావు మీడియాతో మాట్లాడుతూ.. అంతర్జాతీయ స్థాయిలో ఫ్రూట్ మార్కెట్ కట్టాలని బిఆర్ఎస్ ప్రభుత్వం నిర్ణయించిందని, మార్కెట్ స్థలాన్ని బిఆర్ఎస్ హయాంలోనే నోటిఫై చేశామని తెలియజేశారు. మార్కెట్ నిర్మాణం కోసం రూ.350 కోట్ల నిధులు బ్యాంక్ ఎకౌంట్లో వేశామని, విదేశాల్లో అధ్యయనం చేసి మార్కెట్ కోసం అద్భుతమైన డిజైన్ ప్లాన్ చేశామని అన్నారు. రూ.1000 కోట్ల అంచనాలతో డిపిఆర్ రూపొందించామని హరీష్ రావు పేర్కొన్నారు. స్థలం, డబ్బులు సిద్ధం చేసి ఉంచితే భూమిని అమ్ముతామంటున్నారని, రియల్ ఎస్టేట్ వ్యాపారుల కోసం స్థలాన్ని కొట్టేయాలని కుట్రలు చేస్తున్నారని విమర్శించారు. మార్కెట్ కడితే ఎంతో మంది రైతులు బాగుపడతారని, సిఎం రేవంత్ రెడ్డి దిల్ భూములలో మార్కెట్ కేటాయిస్తా అంటున్నారని మండిపడ్డారు. దిల్ భూములలో ఎపికి వాటా ఉందని కోర్టు లో కేసు వేశారని, దిల్ భూముల పేరు చెప్పి ఇక్కడ భూమి కొట్లేయాలని కుట్ర చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కోర్టుల్లో ఉన్నభూమి వచ్చేదెప్పుడు మార్కెట్ కట్టేదెప్పుడని ప్రశ్నించారు. ప్రాసెసింగ్ యూనిట్ కోసం కావాలంటే దిల్ భూములు కేటాయించాలని, అంతర్జాతీయ స్థాయలో కోహెడలో మార్కెట్ నిర్మించాల్సిందేనని అన్నారు. మార్కెట్ యార్డ్ భూములపై కూడా రేవంత్ కన్నుపడిందని, మార్కెట్ కోసం స్థలాన్ని నోటిఫై చేసి నిధులు కూడా కేటాయించామని అన్నారు. రేవంత్ కు నిజంగా రైతులపై ప్రేమ ఉంటే ఇక్కడే మార్కెట్ నిర్మించి ఇవ్వాలని సూచించారు. దళారుల కోసం రేవంత్ ఆరాటపడితే బిఆర్ఎస్ ఊరుకోదని హెచ్చరించారు. లక్షలాది రైతుల భవిష్యత్ కోసం బిఆర్ఎస్ పోరాడుతుందని, రేవంత్ ప్రభుత్వం అంతా భూముల చుట్టూ తిరుగుతుందని అన్నారు. కోటి ఎకరాలు నిషేధిత జాబితాలో పెట్టారని, భూములన్నీ నిషేధిత జాబితాలో పెట్టి రైతుల ఉసురు తీస్తున్నారని, దేవుడు పేరు చెప్పి కూడా భూములు కబ్జా చేస్తున్నారని ధ్వజమెత్తారు. వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కోహెడలో మార్కెట్ కోసం పోరాడాలని హరీష్ రావు కోరారు.

మన తెలంగాణ 6 Apr 2026 2:00 pm

బంగ్లాదేశ్ సరిహద్దు జలాల్లోకి మొసళ్లు.. పాములు

చొరబాటుకు చెక్ పెట్టే కొత్త ఆలోచనపై బీఎస్‌ఎఫ్దేశ సరిహద్దుల వద్ద చొరబాట్లు, అక్రమ కార్యకలాపాలను అరికట్టేందుకు బీఎస్‌ఎఫ్ కొత్త వ్యూహాలపై దృష్టి సారిస్తోంది. ముఖ్యంగా బంగ్లాదేశ్ సరిహద్దు వెంట ఉన్న నదీ పరివాహక ప్రాంతాల్లో పాములు, మొసళ్లను వదిలే ప్రతిపాదనను పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఈ ఆలోచన అమలు సాధ్యతపై అధ్యయనం చేయాలని బీఎసఎఫ్ తన ప్రాంతీయ కార్యాలయాలకు సూచనలు పంపినట్లు జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. ఈ ప్రతిపాదనకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా సూచనలు ఉన్నట్లు […] The post బంగ్లాదేశ్ సరిహద్దు జలాల్లోకి మొసళ్లు.. పాములు appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 6 Apr 2026 1:39 pm

సరైన ఆహారం తీసుకోండి –ఆరోగ్యంగా జీవించండి …

సరైన ఆహారం తీసుకోండి – ఆరోగ్యంగా జీవించండి … కలెక్టర్ బాదావత్ సంతోష్

ప్రభ న్యూస్ 6 Apr 2026 1:26 pm

Janasena : నెలిమర్లలో కూటమి మధ్య కుంపట్లు... కాలిపోతుందిగా?

నెలిమర్ల జనసేన ఎమ్మెల్యే లోకం మాధవి పై టీడీపీ నేతలు గుర్రుగా ఉన్నారు.

తెలుగు పోస్ట్ 6 Apr 2026 1:26 pm

Performed Stunts & Chase Scenes Myself In Dacoit: Mrunal

Mrunal Thakur, who scored major hits with Sita Ramam and Hi Nanna, is now coming up with another intriguing film, Dacoit, starring Adivi Sesh. Directed by Shaneil Deo and produced by Supriya Yarlagadda, the film is set for release on the 10th of this month. Mrunal plays the role of Saraswathi. “The role of Saraswathi […] The post Performed Stunts & Chase Scenes Myself In Dacoit: Mrunal appeared first on Telugu360 .

తెలుగు 360 6 Apr 2026 1:25 pm

పెంట్లవెల్లి మండలంలో భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

(జనం సాక్షి ):పెంట్లవెల్లి మండలం లో భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు.ప్రతి బిజెపి నాయకులకు కార్యకర్తలకు భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు.ములే …

జనం సాక్షి 6 Apr 2026 1:24 pm

భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు…

భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు… గుడివాడ – ఆంధ్రప్రభ :

ప్రభ న్యూస్ 6 Apr 2026 1:22 pm

​Railway Station |అపరిచిత మృతదేహం లభ్యం….

​Railway Station | అపరిచిత మృతదేహం లభ్యం…. ​Railway Station | మేడ్చల్,

ప్రభ న్యూస్ 6 Apr 2026 1:18 pm

బిజెపి పార్టీ ఆవిర్భావ దినోత్సవం..

బిజెపి పార్టీ ఆవిర్భావ దినోత్సవం.. నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి ఆంధ్రప్రభ :

ప్రభ న్యూస్ 6 Apr 2026 1:18 pm

రంగసాయిపేటలో బిజెపి ఆవిర్భావ దినోత్సవం

వరంగల్ ఈస్ట్, ఏప్రిల్ 06 (జనం సాక్షిభారతీయ జనతా పార్టీ 46 వ సంవత్సరాల ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకొని రంగసాయిపేట 42 వ డివిజన్లో బిజెపి సీనియర్ …

జనం సాక్షి 6 Apr 2026 1:17 pm

గ్రామాల అభివృద్ధికి ప్రాధాన్యత..

గ్రామాల అభివృద్ధికి ప్రాధాన్యత.. గుడ్లవల్లేరులో పర్యటించిన ఎమ్మెల్యే… గుడ్లవల్లేరు – ఆంధ్రప్రభ :

ప్రభ న్యూస్ 6 Apr 2026 1:09 pm

అలా అయితేనే రాయలసీమ రతనాలసీమగా మారుతుంది: చంద్రబాబు

అమరావతి: వర్షపు నీటి విలువ రాయలసీమ రైతులకు బాగా తెలుసని ఎపి సిఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. మైక్రో, డ్రిప్ ఇరిగేషన్ తెచ్చామని, రాయితీతో పరికరాలు ఇచ్చామని అన్నారు. సాగునీటి సంఘాలకు వంద రోజుల ప్రణాళిక ఇచ్చేలా సిఎం దిశానిర్దేశం చేశారు. సాగునీటి భద్రత-సాగునీటి సంఘాల బాధ్యత కార్యక్రమంలో పాల్గొన్నారు. సాగునీటి సంఘాలు, రైతులతో సిఎం సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా అనంతపురం జిల్లా యాడికి మండలం లో ఆయన మీడియాతో మాట్లాడుతూ. 90 శాతం రాయితీతో డ్రిప్ ఇరిగేషన్ పరికరాలు ఇస్తున్నామని, మైక్రో ఇరిగేషన్ లో దేశంలోనే నెంబర్ వన్ గా ఉన్నామని తెలియజేశారు. నీటి బొట్టు విలువ ప్రతి ఒక్కరూ గ్రహించాలని, భూమినే ఒక జలశయంగా మార్చుకోవాలని రైతులకు సూచించారు. గతంలోనే ఇంకుడుగుంతలు, పంటకుంటలు తవ్వించామని, దివంగత ముఖ్యమంత్రి ఎన్టిఆర్ జలసిరి, నీరు-మీరు, నీరు- ప్రగతి తీసుకొచ్చామని అన్నారు. పరిగెత్తే నీటిని నడిపించాలని..నడిచే నీటిని మళ్లించాలని, రాయలసీమలో 63శాతం పంటలకు మైక్రో ఇరిగేషన్, మైక్రో, డ్రిప్ ఇరిగేషన్ వల్ల రాయలసీమ హార్టీ కల్చర్ హబ్ గా తయారైందని చంద్రబాబు పేర్కొన్నారు. హార్టీ కల్చర్ కు వచ్చే ఆరేళ్ల లో రూ. 30 వేల కోట్లు ఖర్చు చేస్తామని, రాయలసీమలోని 20 వేల చెరువులు పూర్తిగా నింపామని, భూగర్భ జలాలు పెంచామని.. ఇంకా పెంచేందుకు చర్యలు చేపట్టామని అన్నారు. అనంతపురంలో భూగర్భ జలాలను 11.25 మీటర్లకు తీసుకొచ్చామని, నీటి ఎద్దడి లేకుండా చేసేందుకు అండగా ఉంటామని హామి ఇచ్చారు. రాయలసీమలో సాగునీటి కోసం కొట్లాటలు ఉండేవని, అన్నమయ్య జిల్లాలో భూగర్భ జలాలు బాగా పెరిగాయని అన్నారు. భూగర్భ జలాలు పెరిగితే కరెంట్ ఖర్చులు కూడా తగ్గుతాయని, శ్రీశైలం, మల్యాలలో పంపులు పెట్టి నీరు తెస్తున్నామని అన్నారు. యాడికి మండలాన్ని పూర్తిగా సస్యశ్యామలం చేసే బాధ్యత తమదని, ఈ ఏడాది 70 టిఎంసిల నీటిని అనంతపురం జిల్లాకు తీసుకువచ్చామని అన్నారు. నీరు సమృద్ధిగా ఉంటేనే రాయలసీమ రతనాలసీమగా మారుతుందని, దేశంలో ఎక్కువ పళ్లు, కూరగాయలు పండే జిల్లాగా అనంతపురాన్ని మారుస్తామని చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. 

మన తెలంగాణ 6 Apr 2026 1:04 pm

పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేయించాలి

పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేయించాలి వికారాబాద్, ఆంధ్రప్రభ : గాలికుంటు

ప్రభ న్యూస్ 6 Apr 2026 1:04 pm

Revanth Reddy |బాస‌ర‌లో ఆల‌యంలో సీఎం పూజ‌లు..

Revanth Reddy | బాస‌ర‌లో ఆల‌యంలో సీఎం పూజ‌లు.. బాస‌ర‌లో సీఎంకు ఘ‌న

ప్రభ న్యూస్ 6 Apr 2026 1:03 pm

నో గ్యాస్.. పండ్లే గతి

*కేంద్ర ప్రభుత్వంపై సీపీఐ నారాయణ సెటైర్లు (విశాలాంధ్ర-తిరుపతి) : సీపీఐ జాతీయ కమిటీ కంట్రోల్ బోర్డు ఛైర్మన్ డాక్టర్ కనకాల నారాయణ మరోసారి వార్తల్లో నిలిచారు. ఎప్పుడూ సీరియస్ రాజకీయాలే కాకుండా, అప్పుడప్పుడు తనదైన చమత్కారంతో సామాన్యుల సమస్యలను వెలుగులోకి తెచ్చే నారాయణ… తాజాగా వంట గ్యాస్ కొరతపై వినూత్నంగా స్పందించారు. ఇంట్లో గ్యాస్ లేకపోవడంతో వంట వండుకునే పరిస్థితి లేదని, అందుకే పండ్లే తింటూ బతకాల్సి వస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తూనే, కేంద్ర ప్రభుత్వంపై […] The post నో గ్యాస్.. పండ్లే గతి appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 6 Apr 2026 1:01 pm

శ్రీపతి వెంకటచలంకు నష్టపరిహారం అందించాలి…

శ్రీపతి వెంకటచలంకు నష్టపరిహారం అందించాలి… మచిలీపట్నం – ఆంధ్రప్రభ : మచిలీపట్నంలోని కొబ్బరి

ప్రభ న్యూస్ 6 Apr 2026 12:59 pm