SENSEX
NIFTY
GOLD
USD/INR

Weather

28    C
...

ఆయన పాలనలోనే పేదలకు అద్భుతమైన అభివృద్ధి

ఆయన పాలనలోనే పేదలకు అద్భుతమైన అభివృద్ధి స్టేషన్ ఘన్‌పూర్, ఆంధ్రప్రభ : బీఆర్‌ఎస్

ప్రభ న్యూస్ 18 Feb 2026 3:24 pm

చైనా రోబో డాగ్ కొని తామే అభివృద్ధి చేశామని ఏఐ సదస్సులో యూనివర్సిటీ చీటింగ్

సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ కావడంతో బయటపడ్డ మోసం గల్గోటియాస్‌ యూనివర్సిటీని సదస్సు నుంచి బహిష్కరించిన నిర్వాహకులుకేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న అంతర్జాతీయ స్థాయి ‘ఏఐ ఇంపాక్ట్్ణ సదస్సులో ఓ యూనివర్సిటీ నిర్వాకంతో కలకలం రేగింది. చైనాకు చెందిన రోబో డాగ్‌ ను తమ ఆవిష్కరణగా ప్రదర్శించడమే ఈ కలకలానికి కారణం. ఉత్తరప్రదేశ్‌ కు చెందిన గల్గోటియాస్‌ యూనివర్సిటీ ప్రతినిధులు ఈ నిర్వాకానికి పాల్పడ్డారు. సోషల్ మీడియాలో ఈ రోబోట్ వీడియోలు వైరల్ కాగా.. చైనాకు చెందిన […] The post చైనా రోబో డాగ్ కొని తామే అభివృద్ధి చేశామని ఏఐ సదస్సులో యూనివర్సిటీ చీటింగ్ appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 18 Feb 2026 3:21 pm

control |జిల్లాలో గంజాయిని అరికట్టాము..

control | జిల్లాలో గంజాయిని అరికట్టాము.. ఘంటసాల మండలంలో లా అండ్ ఆర్డర్

ప్రభ న్యూస్ 18 Feb 2026 3:17 pm

SP Clarification: Main Accused in Madanapalle Minor Girl Murder Case Found Dead

A major development has emerged in the tragic murder case of a seven-year-old girl in Madanapalle. The main accused, Kulavardhan, was found dead in a lake at Kanasanipalle in Kurabalakota mandal. District Superintendent of Police Dheeraj Kunubilli addressed the media and confirmed that an unidentified body was discovered in the lake on Wednesday morning. The […] The post SP Clarification: Main Accused in Madanapalle Minor Girl Murder Case Found Dead appeared first on Telugu360 .

తెలుగు 360 18 Feb 2026 3:16 pm

మదనపల్లి బాలిక హత్య నిందితుడు కులవర్ధన్ మృతదేహం చెరువులో లభ్యం

మదనపల్లిలో ఏడేళ్ల బాలిక దారుణ హత్య కనసానిపల్లి చెరువులో కులవర్ధన్ మృతదేహం లభ్యంమదనపల్లిలో ఏడేళ్ల బాలిక నిన్న దారుణ హత్యకు గురవ్వడం సంచలనం రేపింది. ఇంటి పక్కనే ఉన్న కులవర్ధన్ అనే వ్యక్తి చిన్నారికి మాయమాటలు చెప్పి ఇంట్లోకి తీసుకెళ్లి, కిరాతకంగా హత్య చేసి డ్రమ్ములో కుక్కాడు. చిన్నారి హత్యతో ఆ ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పెద్దఎత్తున మహిళలు, ప్రజలు ఆందోళనకు దిగారు. నిందితుడిని ఎన్‌కౌంటర్ చేయాలంటూ స్థానికులు డిమాండ్ చేశారు. ఈ ఆందోళన మధ్య […] The post మదనపల్లి బాలిక హత్య నిందితుడు కులవర్ధన్ మృతదేహం చెరువులో లభ్యం appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 18 Feb 2026 3:11 pm

కాంగ్రెస్ రాష్ట్ర పెద్దలతో జూమ్ మీటింగు…

పాల్గొన్న డిసిసి ప్రెసిడెంట్ నూతి సత్యనారాయణ గౌడ్… వైరా ఫిబ్రవరి 18 (ఆంధ్రప్రభ)

ప్రభ న్యూస్ 18 Feb 2026 3:09 pm

Sundar Pichai Meets PM Modi, Backs India’s AI Push at Global Summit

Google and Alphabet CEO Sundar Pichai met Prime Minister Narendra Modi in New Delhi during his visit to India for the prestigious India AI Impact Summit 2026. The meeting focused on artificial intelligence, digital infrastructure, and long term technology collaboration between India and global tech leaders. Pichai expressed his excitement about returning to India for […] The post Sundar Pichai Meets PM Modi, Backs India’s AI Push at Global Summit appeared first on Telugu360 .

తెలుగు 360 18 Feb 2026 3:07 pm

February Third Weekend: OTT Options to Watch

The third weekend of February is almost here and the digital platforms will stream a number of titles in various languages. Sri Chidambaram is the only Telugu option for the audience and there are no other releases. Ravi Teja’s Bhartha Mahasayulaku Wignyapthi was planned for streaming this week but there is no announcement made. Here […] The post February Third Weekend: OTT Options to Watch appeared first on Telugu360 .

తెలుగు 360 18 Feb 2026 3:04 pm

యుఎఇపై ఘన విజయం సాధించిన సౌతాఫ్రికా

ఢిల్లీ: ఐసిసి టి-20 ప్రపంచకప్‌లో భాగంగా అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా యుఎఇతో జరిగిన మ్యాచ్‌లో సౌతాఫ్రికా ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన యుఎఇ 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 122 పరుగులు చేసింది. యుఎఇ బ్యాటింగ్‌లో అలిషాన్ షరాఫు (45) మినహా మిగితా వారందరూ స్వల్పస్కోర్‌కే పరిమితమయ్యారు. ఇక స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన సౌతాఫ్రికా 13.2 ఓవర్లలో 4 వికెట్లు టార్గెట్‌ని చేరుకుంది. దీంతో ఈ మ్యాచ్‌లో సౌతాఫ్రికా 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. సౌతాఫ్రికా బ్యాటింగ్‌లో డేవాల్డ్ బ్రెవిస్ 36, రియాన్ రికెల్టన్ 30, మార్క్‌రమ్ 28 పరుగులతో రాణించారు. బౌలింగ్‌లో అద్భుత ప్రదర్శన చేసిన కార్బిన్ బాష్‌కి ప్లేయర్ అఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.

మన తెలంగాణ 18 Feb 2026 3:02 pm

రూ.5 వేల ఆర్థిక సహాయం..

మోత్కూర్, ఆంధ్రప్రభ ; మోత్కూర్ మున్సిపాలిటీ పరిధిలోని 9 వ వార్డ్ కొండాపురం

ప్రభ న్యూస్ 18 Feb 2026 2:57 pm

నెట్ బాల్ క్రీడల్లో రాష్ట్రస్థాయికి ఎంపిక..

కమ్మర్‌ పల్లి, ఆంధ్రప్రభ ; నిజామాబాద్ జిల్లాలోని తిర్న పల్లిలో జరిగిన సీఎం

ప్రభ న్యూస్ 18 Feb 2026 2:53 pm

మున్సిపల్ చైర్మన్ ను కలిసిన సర్పంచ్, బీజేపీ నాయకులు

ఊట్కూర్, ఆంధ్రప్రభ ; నారాయణపేట మున్సిపల్ చైర్మన్ గా ఇటీవల గెలుపొందిన కొండ

ప్రభ న్యూస్ 18 Feb 2026 2:50 pm

Temple |ఘ‌నంగా చ‌క్ర‌తీర్థ స్నానాలు…

Temple | ఘ‌నంగా చ‌క్ర‌తీర్థ స్నానాలు… Temple | శ్రీకాకుళం, ఆంధ్రప్రభభ :

ప్రభ న్యూస్ 18 Feb 2026 2:47 pm

తన అనారోగ్యంపై తొలిసారి స్పందించిన స్టార్ హీరో..

ఎంతటి వారికైన అనారోగ్యం వస్తే వైద్యులు చెప్పి సూచనలు పాటిస్తూ.. విశ్రాంతి తీసుకోక తప్పదు. స్టార్ హీరోలు కూడా ఇందుకు మినహాయింపు కాదు. మలయాళ స్టార్ హీరో మమ్ముట్టి గతేడాది జూన్‌లో అస్వస్థతకు గురయ్యారు. దీంతో కొంతకాలం ఆయన సినిమాలకు బ్రేక్ ఇచ్చారు. పూర్తిగా కోలుకున్న తర్వాత మళ్లీ సినిమాను ప్రారంభించారు. అయితే తొలిసారిగా తన అనారోగ్యం గురించి మాట్లాడారు. ‘‘మనిషికి వినికిడి, కంటి చూపు చాలా ముఖ్యమైనది. అయితే శ్వాస తీసుకునేటప్పుడు ఏ వాసన రాకపోతే.. కొంత ఆందోళన కలుగుతుంది. నేను కూడా కొంతకాలం అలాంటి ఇబ్బందే ఎదుర్కొన్నాను’’ అని మమ్ముట్టి తెలిపారు. ‘‘చాలాకాలం రుచి, వాసన కోల్పోయాను. ఇప్పుడిప్పుడే నెమ్మదిగా వాటిని తిరిగి పొందుతున్నాను. ఆ సామర్థ్యాలను కోల్పోయినప్పుడే వాటి విలువ మనకు తెలిస్తుంది. వినడం, వాసన గ్రహించడం, రుచి చూడటం వంటి సామర్థ్యాల ప్రాధాన్యత చాలా మంది పట్టించుకోరు. వాటి శక్తి తగ్గినప్పుడే దాని విలువ తెలుస్తుంది. ఎవరైనా గట్టిగా మాట్లాడుతున్నప్పుడు చిన్నగా మాట్లాడమని చెప్పాం. ఎందుకంటే మనం వినగలుగుతున్నాం. కానీ, వినికిడి శక్తి లేనివారు ఏదీ అనకుండా సైలెంట్‌గా ఉంటారు. ఎవరెలా మాట్లాడినా వారికి తేడా ఉండదు. వినగలగడం కూడా ఒక వరం’’ అని మమ్ముట్టి చెప్పుకొచ్చారు. 

మన తెలంగాణ 18 Feb 2026 2:45 pm

Temple |ఆదిత్యుని దర్శించుకున్న కమీషనర్

Temple | ఆదిత్యుని దర్శించుకున్న కమీషనర్ Temple | శ్రీకాకుళం, ఆంధ్రప్రభభ :

ప్రభ న్యూస్ 18 Feb 2026 2:43 pm

Fact Check: Canada Did Not Install ‘Open Defecation’ Billboards Targeting Indians - Viral Image Is From Ghana

The widely circulated image actually traces back to a 2018 sanitation campaign in Accra, Ghana

తెలుగు పోస్ట్ 18 Feb 2026 2:28 pm

Andhra Pradesh : చంద్రబాబు మరో యుద్ధానికి సేనను సిద్ధం చేస్తున్నట్లుందిగా?

కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది

తెలుగు పోస్ట్ 18 Feb 2026 2:27 pm

Video : Actress Sravanthi Chokarapu Exclusive Interview

The post Video : Actress Sravanthi Chokarapu Exclusive Interview appeared first on Telugu360 .

తెలుగు 360 18 Feb 2026 2:25 pm

Oxford |అభి చంద్ర కార్తీక్ అరుదైన ఘనత

Oxford | అభి చంద్ర కార్తీక్ అరుదైన ఘనత Oxford | శ్రీకాకుళం,

ప్రభ న్యూస్ 18 Feb 2026 2:21 pm

Sukumar has Two Options for Ram Charan

After the super success of Rangasthalam, Ram Charan and Sukumar are all set to team up for the second time and Mythri Movie Makers will bankroll this prestigious project. Sukumar who is relieved from the Pushpa franchise has been working on a script from more than a year for Ram Charan. The narration took place […] The post Sukumar has Two Options for Ram Charan appeared first on Telugu360 .

తెలుగు 360 18 Feb 2026 2:18 pm

Sai Dharam Tej lines up Three Films

Mega hero Sai Dharam Tej has been occupied with the shoot of Sambarala Yeti Gattu for the past one year. His last film Virupaksha released in 2023 and it ended up as a blockbuster. Sai Dharam Tej will be relieved very soon from SYG and he is keen to take up back-to-back films. The actor […] The post Sai Dharam Tej lines up Three Films appeared first on Telugu360 .

తెలుగు 360 18 Feb 2026 2:17 pm

Temple |అమ్మవారి గ్రామోత్సవం ప్రారంభం

Temple | అమ్మవారి గ్రామోత్సవం ప్రారంభం Temple | మోపిదేవి – ఆంధ్రప్రభ

ప్రభ న్యూస్ 18 Feb 2026 2:03 pm

Rs.600 cr |ఇన్‌ఫ్రా రెడ్ మిషన్ ప్రారంభం

Rs.600 cr | ఇన్‌ఫ్రా రెడ్ మిషన్ ప్రారంభం Rs.600 cr |

ప్రభ న్యూస్ 18 Feb 2026 1:59 pm

TG |బీఆర్ఎస్‌కు బీజేపీ ఓపెన్ ఆఫర్

TG | బీఆర్ఎస్‌కు బీజేపీ ఓపెన్ ఆఫర్ TG | ఆంధ్రప్రభ, వెబ్

ప్రభ న్యూస్ 18 Feb 2026 1:54 pm

CRIME |కుమారుడిపై దాడి..

CRIME | కుమారుడిపై దాడి.. CRIME | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ :

ప్రభ న్యూస్ 18 Feb 2026 1:49 pm

71 war ships  : ఇదీ భారత్​ సత్తా  Andhra Prabha SPOT News

71 war ships : ఇదీ భారత్​ సత్తా Andhra Prabha SPOT

ప్రభ న్యూస్ 18 Feb 2026 1:38 pm

పవన్ కల్యాణ్ కాన్వాయ్ కి ప్రమాదం

ప్రమాద సమయంలో వాహనంలో లేని పవన్ కల్యాణ్ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కాన్వాయ్‌కు ఈ ఉదయం స్వల్ప ప్రమాదం జరిగింది. విశాఖలోని సిరిపురం నుంచి పెద్ద వాల్తేరు వైపు వెళ్తుండగా… త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ సమీపంలో కాన్వాయ్‌లోని ఒక వాహనం సడన్ బ్రేక్ వేయడంతో, వెనుక వచ్చిన వాహనం బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో వాహనం ముందు భాగం స్వల్పంగా దెబ్బతింది. ప్రమాద సమయంలో వాహనంలో పవన్ కల్యాణ్ లేరు. రాడిసన్ బ్లూ హోటల్ […] The post పవన్ కల్యాణ్ కాన్వాయ్ కి ప్రమాదం appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 18 Feb 2026 1:38 pm

ఎట్టకేలకు మురికి గుంతకు మోక్షం

మర్రిగూడ, ఆంధ్రప్రభ : మర్రిగూడ మండల కేంద్రంలో స్థానిక రైతు వేధిక నుండి

ప్రభ న్యూస్ 18 Feb 2026 1:29 pm

11 వార్డు కౌన్సిలర్ జూకంటి సంపత్ కు సన్మానం

ఆలేరు, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మున్సిపల్ 11వ వార్డు

ప్రభ న్యూస్ 18 Feb 2026 1:27 pm

Pawan Kalyan : పవన్ కల్యాణ్ వ్యూహం అర్ధం కాక తలల పట్టుకుంటున్న నేతలు

జనసేన అధినేత పవన్ కల్యాణ్ రాజకీయాల్లోకి వచ్చి తన గ్రాఫ్ తగ్గించుకుంటున్నట్లే కనపడుతుంది.

తెలుగు పోస్ట్ 18 Feb 2026 1:26 pm

ఏపీ సంక్షేమ హాస్టళ్లలో 1433 పోస్టులు.. త్వరలో నోటిఫికేషన్

ఏపీలో బీసీ, ఎస్సీ,ఎస్టీ సంక్షేమ హాస్టళ్లలో మౌలిక వసతులు మెరుగుపరచడంతో పాటు అక్కడ ఉన్న సిబ్బంది కొరత సమస్యకు పరిష్కారం చూపేందుకు కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.హాస్టళ్లలో ఉండే విద్యార్థులకు మరింత మెరుగైన సేవలు అందించాలనే ఉద్దేశంతో భారీ సంఖ్యలో సిబ్బందిని నియమించనున్నట్లు మంత్రి సవిత అసెంబ్లీలో వెల్లడించారు.రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ హాస్టళ్లలో మొత్తం 1,433 ఖాళీ పోస్టులు ఉన్నట్లు గుర్తించామని,వీటిని మూడు ప్రధాన విభాగాల్లో భర్తీ చేయనున్నట్లు తెలిపారు.విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించేందుకు వంట మనుషులు,హాస్టళ్లలో […] The post ఏపీ సంక్షేమ హాస్టళ్లలో 1433 పోస్టులు.. త్వరలో నోటిఫికేషన్ appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 18 Feb 2026 1:24 pm

రక్షక్ వాహనంలో తీసుకెళ్తుండగా కులవర్ధన్ తప్పించుకున్నాడు: ఎస్ పి

అమరావతి: కులవర్ధన్‌ను రక్షక వాహనంలో తీసుకెళ్తుండగా తమ నుంచి తప్పించుకుని పారిపోయాడని ఎస్ పి ధీరజ్ కునుబిల్లి తెలిపారు. కులవర్ధన్ మృతిపై ఎస్ పి స్పందించారు. మూడు బృందాలతో గాలింపు చేపట్టాము కానీ ఎక్కడ కనిపించలేదన్నారు. కరంబలకోట మండలం కనసానివారిపల్లె చెరువులో పొద్దున శవంగా తేలాడని పేర్కొన్నారు. ఈ విషయాన్ని రాజకీయం చేసిన వారిపై కేసులు పెడుతామని హెచ్చరించడంతో పాటు కఠిన చర్యలు ఉంటాయని చెప్పారు.  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్నమయ్య జిల్లా మదనపల్లిలో బాలికపై హత్యాచారం చేసిన కామాంధుడు ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. కరంబలకోట మండలం కనసానివారిపల్లె చెరువులో కులవర్ధన్ మృతదేహం కనిపించింది. పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఎదురింట్లో ఉండే బాలికపై అత్యాచారం చేసి అనంతరం నీళ్ల డ్రమ్ములో బాలికను ముంచి అతడు హత్య చేసిన విషయం తెలిసిందే. కులవర్ధన్‌ను ఆత్మహత్య చేసుకోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కులవర్ధన్ ఇంటి వద్ద ఎలాంటి సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. బాలిక సొంతూరు వీరబల్లి మండలంలో చిన్నారి అంత్యక్రియలు జరిగాయి.

మన తెలంగాణ 18 Feb 2026 1:23 pm

అఖండ జ్యోతికి స్వాగతం

ఆలేరు, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలో జరగనున్న శ్రీ లక్ష్మీనరసింహస్వామి

ప్రభ న్యూస్ 18 Feb 2026 1:22 pm

బంగ్లాదేశ్ రాజకీయ పరిణామాలు:

భారత్‌తో సంబంధాలు మారబోతున్నాయా? షేక్ హసీనా వెళ్లిపోయిన తర్వాత బంగ్లాలో నాటకీయ మార్పులుతాత్కాలిక

ప్రభ న్యూస్ 18 Feb 2026 1:21 pm

ట్రాక్టర్ల నుంచి పరీక్షా పత్రాల దిద్దుబాటు వరకు… భారత్‌లో ఏఐ వేగం

కర్నాల్‌ రైతు పొలాల్లో స్వయంచాలక ట్రాక్టర్‌

తెలుగు పోస్ట్ 18 Feb 2026 1:18 pm

విశాఖ తీరంలో ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ

భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము విశాఖపట్నంలో నిర్వహించిన ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూలో పాల్గొన్నారు

తెలుగు పోస్ట్ 18 Feb 2026 1:16 pm

నాంపల్లి కోర్టు సహా కరీంనగర్,రాజమండ్రి జైళ్లకు బాంబు బెదిరింపులు

హైదరాబాద్‌లోని నాంపల్లి క్రిమినల్ కోర్టుకు బాంబు బెదిరింపు మెయిల్ వచ్చింది. మధ్యాహ్నం 12.05 గంటలకు బాంబు పేలుతుందంటూ గుర్తు తెలియని వ్యక్తుల నుంచి ఈ బెదిరింపు మెయిల్ వచ్చింది. దీంతో బాంబు స్క్వాడ్ కోర్టులో తనిఖీలు చేపట్టింది.నాంపల్లి క్రిమినల్ కోర్టుతో పాటు తెలుగు రాష్ట్రాలలో పలు న్యాయస్థానాలకు కూడా బాంబు బెదిరింపులు వచ్చాయి. కరీంనగర్, రాజమండ్రి జైళ్లకు కూడా బాంబు బెదిరింపు కాల్స్ వచ్చాయి. దీంతో ఆయా కోర్టులలో ఉన్న సిబ్బందిని బయటకు పంపించి బాంబు స్క్వాడ్ […] The post నాంపల్లి కోర్టు సహా కరీంనగర్,రాజమండ్రి జైళ్లకు బాంబు బెదిరింపులు appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 18 Feb 2026 1:11 pm

సౌతాఫ్రికా లక్ష్యం 123

ఢిల్లీ: అరుణ్ జైట్లీ స్టేడియలో టి20 వరల్డ్ కప్ లో భాగంగా దుబాయ్-సౌతాఫ్రికా మధ్య జరిగిన మ్యాచ్ యుఎఇ జట్టు 20 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 122 పరుగులు చేసింది. దక్షిణాఫ్రికా ముందు 123 పరుగుల లక్ష్యాన్ని దుబాయ్ ఉంచింది. అలిషాన్ షారుఫూ 38 బంతుల్లో 45 పరుగులు చేసి పర్వాలేదనిపించాడు. మహ్మాద్ వసీం 22 , అయాన్ష్ శర్మ 13, మహ్మద్ అర్ఫాన్ 11 పరుగులు చేశారు. మిగిలిన బ్యాట్స్ మెన్లు సింగల్ డిజిట్ కే పరిమితమయ్యారు. సౌతాఫ్రికా బౌలర్లలో కార్బిన్ బాశ్చ్ మూడు వికెట్లు తీయగా అన్రీజ్ నోర్ట్జ్ రెండు వికెట్లు, జార్జ్ లిండే ఒక వికెట్ తీశాడు.  

మన తెలంగాణ 18 Feb 2026 1:06 pm

హైకోర్టు ముందుకు ఇబ్రహీంపట్నం కౌన్సిలర్ యాదగిరి

తెలంగాణ హైకోర్టు ఆదేశాలతో ఇబ్రహీంపట్నం 19వ వార్డు కౌన్సిలర్ ఆకుల యాదగిరిని పోలీసులు హైకోర్టులో హాజరుపరిచారు . ఆకుల యాదగిరి కనిపించడం లేదని కుటుంబసభ్యులు.. హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. యాదగిరిని హైకోర్టు ముందు హాజరుపరచాలని రెండు రోజులు క్రితం న్యాయస్థానం ఆదేశించింది. ఈరోజు (బుధవారం) కౌన్సిలర్ యాదగిరిని కోర్టులో హాజరుపర్చారు పోలీసులు. దీంతో హైకోర్టు ముందు యాదగిరి స్టేట్‌మెంట్ ఇచ్చారు.ఫలితాలు వెల్లడైన తర్వాత 12 గంటలపాటు హైదరాబాద్‌లో తిప్పారని.. బలవంతంగా తనను చీరాల తీసుకెళ్లారని […] The post హైకోర్టు ముందుకు ఇబ్రహీంపట్నం కౌన్సిలర్ యాదగిరి appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 18 Feb 2026 1:06 pm

కంపెనీ కాలుష్యంతో ప్రజలకు అవస్థలు..

కంపెనీ కాలుష్యంతో ప్రజలకు అవస్థలు.. వెల్దండ, ఆంధ్రప్రభ ; వింటేజ్ కాఫీ కంపని

ప్రభ న్యూస్ 18 Feb 2026 1:04 pm

అభివృద్ధికి అండగా ఉంటా

అభివృద్ధికి అండగా ఉంటా మంథని, ఆంధ్రప్రభ : నూతనంగా ఎన్నుకోబడిన మంథని మున్సిపాలిటీ

ప్రభ న్యూస్ 18 Feb 2026 12:57 pm

5వ రోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం

ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఐదవ రోజు ప్రారంభమయ్యాయి. సభ మొదలైన వెంటనే స్పీకర్ అయ్యన్నపాత్రుడు ప్రశ్నోత్తరాలను చేపట్టారు. శాసనసభలో ఆడియో వ్యవస్థలో సాంకేతిక లోపాలు ఇంకా ఉన్నాయని స్పీకర్ తెలిపారు. నేటికి ప్రత్యామ్నాయ వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు ప్రకటించారు. ముంబై నుంచి సాంకేతిక నిపుణులు వస్తున్నట్లు స్పీకర్ అయ్యన్న పాత్రుడు వెల్లడించారు. The post 5వ రోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 18 Feb 2026 12:54 pm

వాకర్స్ ఆధ్వర్యంలో ఘన సన్మానం..

నిర్మల్ టౌన్, ఆంధ్రప్రభ : నిర్మల్ పట్టణంలోని 9వ వార్డుకు చెందిన శ్రీకాంత్

ప్రభ న్యూస్ 18 Feb 2026 12:54 pm

రోడ్డు బాగు చేయాలని కుర్మపల్లి గ్రామస్థుల ఆందోళన

పెద్దపల్లి రూరల్, ఆంధ్రప్రభ : అధిక లోడ్ తో వెళుతున్న భారీ వాహనాలు,

ప్రభ న్యూస్ 18 Feb 2026 12:51 pm

Breaking : అంబటి రాంబాబుకు రిలీఫ్

మాజీ మంత్రి అంబటి రాంబాబుకు గుంటూరు కోర్టులో బెయిల్ లభించింది

తెలుగు పోస్ట్ 18 Feb 2026 12:42 pm

Fact Check: No, Sonia Gandhi did not meet Jeffrey Epstein, viral photo is AI-generated

Fact-check: Viral image claiming Sonia Gandhi met American sex offender Jeffrey Epstein is AI-generated. No evidence supports the false social media claim.

తెలుగు పోస్ట్ 18 Feb 2026 12:40 pm

Itlu Arjuna’s Aniesh: New Talent To Watch Out For!

Young actors often play it safe with debut films, blending youth appeal and family vibes. But newcomer Aniesh breaks the mould. In Itlu Arjuna, he steps into the challenging role of a deaf-mute, a character first-timers rarely dare to pick. The film explores the emotional world of those who struggle to express their love, and […] The post Itlu Arjuna’s Aniesh: New Talent To Watch Out For! appeared first on Telugu360 .

తెలుగు 360 18 Feb 2026 12:36 pm

YSRCP : కూటమి కలసి ఉన్నా గెలుపు పై జగన్ లో ధీమా.. అదే కారణమట

వైసీపీ అధినేత జగన్ కు హోప్స్ పెరుగుతున్నాన్నది ఆ పార్టీ నేతల నుంచి అందుతున్న సమాచారం

తెలుగు పోస్ట్ 18 Feb 2026 12:32 pm

తెలుగు రాష్ట్రాల్లో కోర్టులకు బాంబు బెదిరింపులు

తెలుగు రాష్ట్రాల్లో న్యాయస్థానాల్లో బాంబులు పెట్టినట్లు ఆగంతకులు మెయిల్ చేశారు

తెలుగు పోస్ట్ 18 Feb 2026 12:27 pm

three courts |ఎక్కడెక్కడంటే..

three courts | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : తెలుగు రాష్ట్రాలలో మూడు

ప్రభ న్యూస్ 18 Feb 2026 12:21 pm

జగన్... నా దుడ్లతోనే మ్యాచ్ చూశాను... నీ దుడ్లను ఏమైనా ఖర్చు చేశానా?: లోకేష్

అమరావతి: టి20 వరల్డ్ కప్‌లో భాగంగా పాక్-టిమిండియా జరిగిన మ్యాచ్‌ను ఎపి మంత్రి నారా లోకేష్ కొలంబో స్టేడియంలో వీక్షించారు. ప్రభుత్వ సొమ్మును మంత్రి లోకేష్ వృధా ఖర్చు చేస్తున్నారని వైసిపి నేతలు సోషల్ మీడియాలో ప్రచారం చేశారు. దీంతో నారా లోకేష్ తన సోషల్ మీడియా ఖాతాలో పోస్టు చేశారు. ఫ్లైట్ టికెట్ తనదేనని, మ్యాచ్ టికెట్ కూడా తనదేనని అని తెలిపారు. తన దుడ్లతోనే మ్యాచ్ చూశానని, వైసిపి అధినేత జగన్ దుడ్లను ఏమైనా ఖర్చు చేశానా? అని ప్రశ్నించారు. కొలంబో లో జరిగిన భారత్ పాక్ క్రికెట్ మ్యాచ్ కి రాష్ట్ర మంత్రి నారా లోకేష్ ప్రభుత్వ ధనం వెచ్చించి వెళ్లారనే వార్తలో ఎలాంటి వాస్తవం లేదని, మంత్రి నారా లోకేష్ పర్యటన కోసం ప్రభుత్వ ధనం ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదని, ఇలాంటి అసత్య వార్తలు నమ్మవద్దని ఫ్యాకట్ చెక్ ఎపికి సంబంధించిన సోషల్ మీడియా ఖాతాలో పోస్టు చేశారు. అసెంబ్లీ లాబీలో లోకేష్ మీడియాతో మాట్లాడారు. శాసన మండలిలో వైసిపి పక్ష నేత బొత్స సత్యనారాయణ ఆ పార్టీ సభ్యులపై పట్టుకోల్పోయారని చురకలంటించారు. వైసిపి పార్టీ నుంచి ఇద్దరు ఎంఎల్‌సిలు వేర్వేరుగా రెండు వాయిదా తీర్మానాలు ఇవ్వడం ఏంటని అడిగారు. ఒకరు ఇందార్ పూర్ డెయిర్, మరొకరు కల్తీ లడ్డూ చర్చ కోరుతున్నారని దుయ్యబట్టారు. వైసిపి నేతలు వాయిదా తీర్మానాల కోసం కొట్టుకుంటుంటే, తమ స్ట్రాటజీ ఏంటో చూపిస్తామని నవ్వుతూ చెప్పారు. 

మన తెలంగాణ 18 Feb 2026 12:21 pm

పారిపోయి చెరువులో దూకి చనిపోయాడు : ఎస్పీ

మదనపల్లె చిన్నారిని హత్య చేసిన కేసులో నిందితుడు కులవర్ధన్ ఆత్మహత్య చేసుకుని చనిపోయాడని జిల్లా ఎస్పీ తెలిపారు

తెలుగు పోస్ట్ 18 Feb 2026 12:20 pm

ఫ్యాక్ట్ చెక్: సూర్య కుమార్ యాదవ్ షేక్ హ్యాండ్ ఇస్తే పాకిస్థాన్ కెప్టెన్ స్పందించలేదనే వాదనలో ఎలాంటి నిజం లేదు

సూర్య కుమార్ యాదవ్ షేక్ హ్యాండ్ ఇస్తే పాకిస్థాన్ కెప్టెన్

తెలుగు పోస్ట్ 18 Feb 2026 12:19 pm

High Court |లైన్ క్లియర్..

High Court | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : తెలంగాణ రాష్ట్రంలోని మున్సిపల్

ప్రభ న్యూస్ 18 Feb 2026 12:10 pm

హైకోర్టులో మోహన్ బాబుకు చుక్కెదురు

విద్యార్థి నాయకుల కిడ్నాప్ కేసులో సినీ నటుడు మోహన్ బాబు యూనివర్సిటీ (ఎంబీయూ ) ఛాన్సలర్ మోహన్ బాబుకు ఏపీ హైకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. అరెస్ట్ నుంచి రక్షణ కల్పించాలని ఆయన చేసిన అభ్యర్థనను కోర్టు తోసి పుచ్చింది. అనుబంధ పిటిషన్ ను కొట్టేసింది కిడ్నాప్ నాకు ముందు తర్వాత వర్సిటీ వీఆర్వో సతీష్ తో మోహన్ బాబు మాట్లాడారని మెసేజ్ లు పంచుకున్నారని పోలీసులు చెబుతున్న విషయాన్ని గుర్తుచేసింది ప్రధాన వ్యాజ్యంపై లోతైన విచారణ […] The post హైకోర్టులో మోహన్ బాబుకు చుక్కెదురు appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 18 Feb 2026 12:10 pm

ఏసీల వాడకంపై ప్రభుత్వం ఆదేశాలివే

ఏసీల వినియోగంపై ప్రభుత్వ అధికారులు, సిబ్బందికి ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది

తెలుగు పోస్ట్ 18 Feb 2026 12:09 pm

Self Punishment : ఇదొక స్వీయ శిక్ష స్వీయ శిక్ష Andhra Prabha TOP Story

Self Punishment : ఇదొకస్వీయ శిక్ష స్వీయ శిక్ష Andhra Prabha TOP

ప్రభ న్యూస్ 18 Feb 2026 12:08 pm

devotional |నేడు స్వస్తివాచకం పుణ్యవచనంతో ప్రారంభం

devotional | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట

ప్రభ న్యూస్ 18 Feb 2026 12:02 pm

క్యాతన్ పల్లిలో కొనసాగుతున్న బంద్

క్యాతన్ పల్లి: మంచిర్యాల జిల్లా క్యాతన్ పల్లిలో బంద్ కొనసాగుతుంది. బిఆర్ఎస్, సిపిఐ బంద్‌కు పిలుపునివ్వడంతో వ్యాపారులు సంపూర్ణంగా బంద్‌లో పాల్గొన్నారు. బిఆర్ఎస్ బంద్‌తో క్యాతన్‌పల్లిలో హైటెన్షన్ కొనసాగుతోంది. చైర్మన్ ఎన్నిక వాయిదాను నిరసిస్తూ బిఆర్ఎస్, సిపిఐ శ్రేణులు ఆందోళన చేపట్టాయి. దీంతో బిఆర్ఎస్, సిపిఐ శ్రేణులను పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు. నిన్నటి రాళ్ల దాడి చేసిన వారిని పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో అరెస్టు పర్వం  కొనసాగుతుంది. బిఆర్ఎస్, కాంగ్రెస్ ఘర్షణలతో క్యాతన్‌పల్లి, ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ ఎన్నిక నిలిచిపోయిన విషయం తెలిసిందే. రెండు మున్సిపాలిటీల చైర్మన్ ఎన్నికలపై సస్పెన్స్  కొనసాగుతుంది. 

మన తెలంగాణ 18 Feb 2026 11:57 am

సామాజిక దురాచారాలపై ప్రజలకు అవగాహన

–టూ టౌన్ సీఐ రెడ్డప్ప ఫ్లెక్సీలు పోస్టర్లు తో ప్రచారం విశాలాంధ్ర ధర్మవరం: హైకోర్టు ఆదేశాలు, జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు టూ టౌన్ పరిధిలో గల ఇందిరమ్మ కాలనీ కేతిరెడ్డి కాలనీ, ఎల్ వన్, ఎల్ టు, ఎల్ 3 ప్రదేశాలలో గోడలపై పోస్టర్లు, ముఖ్యమైన ప్రధాన కూడలి వద్ద ఫ్లెక్సీలను ఏర్పాటు చేస్తూ ప్రజలకు అవగాహన కల్పించడం జరిగిందని రెడ్డప్ప తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలందరూ కూడా చట్టపరిధిలో జీవించాలని, అసాంఘిక […] The post సామాజిక దురాచారాలపై ప్రజలకు అవగాహన appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 18 Feb 2026 11:57 am

Nara Lokesh : బొత్సకు పార్టీపై పట్టు లేదు : లోకేశ్

శాసనమండలిలో వైసీపీ పక్ష నేత బొత్స సత్యనారాయణ పార్టీ నేతలపై పట్టుకోల్పోయారని మంత్రి నారా లోకేశ్ అన్నారు

తెలుగు పోస్ట్ 18 Feb 2026 11:56 am

మెదక్ జిల్లా కలెక్టర్ కు జైలు శిక్ష విధించిన తెలంగాణ హైకోర్టు

భూ వివాదానికి సంబంధించిన కేసులో న్యాయస్థానం ఆదేశాలను ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించారనే ఆరోపణలపై మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్‌కు తెలంగాణ హైకోర్టు భారీ షాక్ ఇచ్చింది. కోర్టు ధిక్కరణ కేసులో ఆయనకు 6 నెలల జైలు శిక్ష విధిస్తూ సంచలన తీర్పు వెలువరించింది. శిక్షతో పాటు రూ.2 వేల జరిమానా కూడా విధించింది. ఉన్నత స్థాయి అధికారికి ఇలాంటి శిక్ష పడటం రాష్ట్రవ్యాప్తంగా అధికార వర్గాల్లో పెను సంచలనం సృష్టించింది. కేసు వివరాల్లోకి వెళితే… భూహక్కులకు సంబంధించి […] The post మెదక్ జిల్లా కలెక్టర్ కు జైలు శిక్ష విధించిన తెలంగాణ హైకోర్టు appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 18 Feb 2026 11:49 am

YouTube |లక్షలాది మంది యూజర్ల ఫిర్యాదు..

YouTube | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : ప్రపంచ వ్యాప్తంగా యూట్యూబ్ సేవలు

ప్రభ న్యూస్ 18 Feb 2026 11:47 am

అగ్ని ప్రమాద బాధితులకు టీవీసీ చారిటబుల్ సాయం

విశాలాంధ్ర – కడియం: కడియం మండలం, జేగురుపాడు గ్రామ పంచాయతీ పరిధిలోని, బీసీ కాలనీలో ఇటీవల జరిగిన అగ్ని ప్రమాదంలో సర్వం కోల్పోయిన ర్యాలి సత్యవతి కుటుంబాన్ని జేగురుపాడు సర్పంచ్ వై సతీష్ చంద్ర స్టాలిన్ తో కలిసి బుధవారం ఉదయం వైసీపీ జిల్లా జనరల్ సెక్రటరీ, మండల జెసిఎస్ అధ్యక్షులు తాడాల విష్ణు చక్రవర్తి పరామర్శించారు. తమ టీవీసీ చారిటబుల్ ట్రస్ట్ తరఫున బాధిత కుటుంబానికి 25 కెజి ల బియ్యం, కొత్త దుస్తులు, ఐదువేల […] The post అగ్ని ప్రమాద బాధితులకు టీవీసీ చారిటబుల్ సాయం appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 18 Feb 2026 11:46 am

నీటి డైవర్షన్ ఆపేందుకు స్పెషల్ పోలీస్ బందోబస్త్ ఏర్పాటు చేయాలి

– మంత్రి సత్యకుమార్ యాదవ్ విశాలాంధ్ర- ధర్మవరం: నీటి చౌర్యాన్ని అడ్డుకోవాలని ఉమ్మడి అనంతపురం జిల్లాల కలెక్టర్లను రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ ఆదేశించారు. అవసరమైతే పోలీసు బందోబస్తును ఏర్పాటుచేసి, ధర్మవరం నియోజకవర్గంలోని చెరువులను నింపేందుకు చర్యలు తీసుకోవాలని స్పష్టంచేశారు. జిల్లాల కలెక్టర్లతో మంత్రి సత్యకుమార్ మంగళవారం ఫోన్ ద్వారా మాట్లాడారు. ధర్మవరం నియోజకవర్గంలోని పీఏబీఆర్ (పెన్నా అహోబిలం బ్యాలెన్స్ రిజర్వాయర్) రైట్ కెనాల్ ద్వారా చెరువులను నింపే విషయమై వారితో చర్చించారు. సోర్స్ […] The post నీటి డైవర్షన్ ఆపేందుకు స్పెషల్ పోలీస్ బందోబస్త్ ఏర్పాటు చేయాలి appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 18 Feb 2026 11:34 am

మదనపల్లి సైకో కులవర్ధన్ మృతి.. బాలికపై అత్యాచారం చేసిన నిందితుడి ఆత్మహత్య

అన్నమయ్య జిల్లాలో చిన్నారిపై అత్యాచారానికి పాల్పడి హత్య చేసిన కులవర్థన్ చనిపోయాడు

తెలుగు పోస్ట్ 18 Feb 2026 11:33 am

యూరియా కోసం రైతుల తిప్పలు.

వర్ని, ఆంధ్రప్రభ : యూరియా కోసం రైతుల తిప్పలు పడుతున్నారు. యూరియా యాప్

ప్రభ న్యూస్ 18 Feb 2026 11:28 am

బాబర్‌లో అవి కనిపించడంలేదు: దినేశ్ కార్తీక్

హైదరాబాద్: టి20 వరల్డ్ కప్‌లో పాక్‌పై భారత జట్టు ఘన విజయం సాధించింది. పాకిస్థాన్‌పై టీమిండియా 61 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో పాక్ బ్యాట్స్‌మెన్ బాబర్ అజమ్ 7 బంతుల్లో ఐదు పరుగులు చేసి ఔటయ్యాడు. బాబర్ అజమ్‌ను భారత స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీతో పోల్చడం సరికాదని మాజీ క్రికెటర్ దినేశ్ కార్తీక్ తెలిపాడు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. బాబర్‌లా విరాట్ నిర్లక్ష్యమైన షాట్లు ఆడడని, వికెట్ అంతా ఈజీగా బౌలర్లకు ఇవ్వడని చురకలంటించాడు. బాబర్‌ను విరాట్ తో పోల్చడం చాలా అన్యాయమన్నారు. పరుగులు చేయకపోవడంతో బాబర్ తీవ్ర ఒత్తిడిలో ఉంటున్నాడని, అతడిలో ఆత్మవిశ్వాసం కూడా ఏ కోశానా కనిపించడంలేదని దినేశ్ విమర్శలు గుప్పించారు. అత్యుత్తమ క్రికెటర్లలో ఉండే లక్షణాలు బాబార్ లో కనిపించడం లేదన్నారు. పాక్ జట్టును గెలిపిస్తాడన్న నమ్మకం బాబర్ లో ఎక్కడా కనిపించడంలేదని ఎద్దేవా చేశారు. ప్రస్తుతం ప్రపంచంలో అత్యుత్తమ క్రికెటర్ అభిషేక్ శర్మ అని దినేష్ ప్రశంసించారు. టి20 ప్రపంచ కప్ 2022లో పాక్‌పై విరాట్ 53 బంతుల్లో 82 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఈ మ్యాచ్‌లో 160 పరుగుల లక్ష్యాన్ని కూడా భారత్ ఛేదించి విజయం సాధించిన విషయం తెలిసిందే.  

మన తెలంగాణ 18 Feb 2026 11:19 am

కోహ్లీతో బాబర్ ను పోల్చడం సరికాదు : దినేశ్ కార్తీక్

క్రీడలు: భారత స్టార్ బ్యాట్స్ మెన్ విరాట్ కోహ్లీ తో పాక్ క్రికెటర్ బాబర్ అజాం ను పోల్చడం సరికాదు అని టీం ఇండియా మాజీ క్రికెటర్ దినేష్ కార్తీక్ అన్నారు. పొట్టి ప్రపంచ కప్ లో భాగంగా గ్రూప్ స్టేజీలో టీమిండియాతో జరిగిన మ్యాచ్ లో పాకిస్తాన్ 61 పరుగుల తేడాతో ఘోర పరాజయం పొందింది. ఈ మ్యాచ్ లో పాకిస్తాన్ బ్యాటర్ బాబర్ విఫలమయ్యాడు ఏడువంతులను ఎదుర్కొని అతడు కేవలం ఐదు పరుగులు మాత్రమే […] The post కోహ్లీతో బాబర్ ను పోల్చడం సరికాదు : దినేశ్ కార్తీక్ appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 18 Feb 2026 11:19 am

Strict Deadlines for Ram Charan’s Peddi

Ram Charan’s upcoming film Peddi was slated for March release initially and the release was pushed due to the delay in the shoot and the post-production work. The makers have now announced that the film will hit the screens on April 30th and the digital deal too has been locked for a record price. April […] The post Strict Deadlines for Ram Charan’s Peddi appeared first on Telugu360 .

తెలుగు 360 18 Feb 2026 11:17 am

Elections | 10 రాష్ట్రాల్లో పెరిగిన రాజకీయ హీట్

Elections | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : రాజ్య‌స‌భ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది.

ప్రభ న్యూస్ 18 Feb 2026 11:06 am

AP |సబ్ రిజిస్ట్రార్లకు జిల్లా రిజిస్ట్రార్లుగా..

AP | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రిజిస్ట్రేషన్, స్టాంపుల

ప్రభ న్యూస్ 18 Feb 2026 10:57 am

Nara Lokesh : పట్టు చీరలు బహుకరించిన లోకేశ్

Nara Lokesh : పట్టు చీరలు బహుకరించిన లోకేశ్

తెలుగు పోస్ట్ 18 Feb 2026 10:55 am

ఇస్లామిక్ రిపబ్లిక్ ను కూలదోయలేరు

ఇరాన్ సుప్రీం లీడర్ ఖామేని తెహ్రాన్ : ఇస్లామిక్ రిపబ్లిక్ ను కూలదోయడం అమెరికాకి ఎప్పటికీ సాధ్యం కాదని ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖామేని వ్యాఖ్యానించారు. అమెరికా- ఇరాన్ ల మధ్య ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న వేళ ఖామేని ఇటువంటి కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రపంచంలో బలమైన సైనిక శక్తి ఉన్నవాళ్లకు తీవ్ర ఎదురు దెబ్బ తగలవచ్చు అన్నారు. ఇరాన్ పాలన మార్పు, యుద్ధ నౌకల మోహరింపు పై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేస్తూ […] The post ఇస్లామిక్ రిపబ్లిక్ ను కూలదోయలేరు appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 18 Feb 2026 10:55 am

TG |ఆర్టీసీ బస్సు సర్వీసును ప్రారంభించిన ఎమ్మెల్యే జీఎస్సార్..

TG | ఆర్టీసీ బస్సు సర్వీసును ప్రారంభించిన ఎమ్మెల్యే జీఎస్సార్.. TG, టేకుమట్ల,

ప్రభ న్యూస్ 18 Feb 2026 10:52 am

Telangana : ఏడుగురు మేయర్లు వీరే

తెలంగాణలోని ఏడు కార్పొరేషన్లలో మేయర్, డిప్యూటీ మేయర్ల ఎన్నిక జరిగింది.

తెలుగు పోస్ట్ 18 Feb 2026 10:49 am

డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ కాన్వాయ్ కు ప్రమాదం

అమరావతి: ఎపి డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ కాన్వాయ్ కు ప్రమాదం జరిగింది. సడన్ బ్రేక్ వేయ్యడంతో ఒకదానికోటి ఢీకొన్నాయి. కాన్వాయ్ లోని వాహనాలు విశాఖ పట్నంలోని సిరిపురం నుంచి పెద్దవాల్తేరు వెళ్తున్న క్రమంలో ఈ  ఘటన జరిగింది. కాన్వాయ్ లోని వాహనాలు దెబ్బతిన్నాయి. స్వల్పం  ప్రమాదం జరగడంతో  కాన్వాయ్ పెద్దవాల్తేరుకు వెళ్లాయి. 

మన తెలంగాణ 18 Feb 2026 10:47 am

AP Deputy CM |పవన్ కళ్యాణ్ కాన్వాయ్ కు ప్రమాదం

AP Deputy CM | పవన్ కళ్యాణ్ కాన్వాయ్ కు ప్రమాదం AP

ప్రభ న్యూస్ 18 Feb 2026 10:35 am

IIT, jee |“అల్ఫోర్స్” కు పర్సంటైల్ పంట..

IIT, jee | “అల్ఫోర్స్” కు పర్సంటైల్ పంట.. IIT, jee, కరీంనగర్,

ప్రభ న్యూస్ 18 Feb 2026 10:32 am

మదనపల్లిలో బాలికపై హత్యాచారం... నిందితుడు ఆత్మహత్య

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్నమయ్య జిల్లా మదనపల్లిలో బాలికపై హత్యాచారం చేసిన కామాంధుడు ఆత్మహత్య చేసుకున్నాడు. కరంబలకోట మండలం కనసానివారిపల్లె చెరువులో కులవర్ధన్ మృతదేహం కనిపించింది. పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఎదురింట్లో ఉండే బాలికపై అత్యాచారం చేసి అనంతరం నీళ్ల డ్రమ్ములో బాలికను ముంచి అతడు హత్య చేసిన విషయం తెలిసిందే. కులవర్ధన్‌ను ఆత్మహత్య చేసుకున్నట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కులవర్ధన్ ఇంటి వద్ద ఎలాంటి సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. చిన్నారి మృతదేహాన్ని పోలీసులు తల్లిదండ్రులకు అప్పగించారు. బాలిక సొంతూరు వీరబల్లి మండలంలో ఆమె అంత్యక్రియలు జరుగనున్నాయి. 

మన తెలంగాణ 18 Feb 2026 10:29 am

అమెరికా పౌరహక్కుల నేత జెస్సి జాక్సన్ మృతి

షికాగో : అమెరికాలో మానవ హక్కుల ఉద్యమ నేత రెవరెండ్ జెస్సి ఎల్ జాక్సన్ మంగళవారం మృతి చెందారు. శ్వేత జాతి దొరహంకారానికి వ్యతిరేకంగా పోరాడిన మార్టిన్ లూథర్ కింగ్ అనుచరుడు. రెండుసార్లు దేశాధ్యక్ష పదవికి పోటీ చేసిన మానవ హక్కుల ఉద్యమ ప్రముఖుడు జాక్సన్. ఆయనకు 84 సంవత్సరాలు. తన ఇంట్లో కుటుంబ సభ్యుల మధ్య తుదిశ శ్వాస విడిచారని జక్సన్ కుమార్తె సంతితా జాక్సన్ తెలియజేశారు. హత్యకు గురైన మార్టిన్ లూథర్ కింగ్ కు […] The post అమెరికా పౌరహక్కుల నేత జెస్సి జాక్సన్ మృతి appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 18 Feb 2026 10:24 am

Addanki |నాంచారమ్మ తల్లి గ్రామోత్సవం ప్రారంభం..

Addanki | నాంచారమ్మ తల్లి గ్రామోత్సవం ప్రారంభం.. Addanki, కోడూరు, ఆంధ్రప్రభ :

ప్రభ న్యూస్ 18 Feb 2026 10:17 am