నిర్మల్ డీసీసీ మెంబర్ గొల్ల వెంకటేష్కు సన్మానం
నిర్మల్ డీసీసీ మెంబర్ గొల్ల వెంకటేష్కు సన్మానం కడెం, ఆంధ్రప్రభ : కడెం
రిషబ్ పంత్కి ఓ వెరైటీ ఛాలెంజ్.. గెలిచాడా..? లేదా..?
ఇండియన్ ప్రీమియర్ లీగ్ మరో ఆరు రోజుల్లో ప్రారంభం కానుంది. ఈ మేరకు అన్ని జట్టు కఠోరంగా ప్రాక్టీసు చేస్తున్నాయి. లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ రిషబ్ పంత్కు ప్రాక్టీస్ ముమ్మరం చేశాడు.. ఈ క్రమంలో పంత్కు కోచింగ్ బృందం ఓ సవాల్ విసిరారు. కేవలం 6 బంతుల్లోనే 15 నకెగెెలు చేయాలని ఛాలెంజ్ ఇచ్చారు.. మరి పంత్ ఈ ఛాలెంజ్లో గెలిచాడా.. లేదా.. అనేది మీరే చూసేయండి..
నో స్టాక్ పెట్రోల్ బంకు క్లోజ్….
నో స్టాక్ పెట్రోల్ బంకు క్లోజ్…. పెట్రోల్ దొరకకపోవడంతో ఇబ్బందులు పడుతున్న వాహనదారులు.సంబంధిత
ఘనంగా శ్రీరామనవమి ఉత్సవాలు ప్రారంభం..
ఘనంగా శ్రీరామనవమి ఉత్సవాలు ప్రారంభం.. వేల్పూర్, ఆంధ్రప్రభ : వేల్పూర్ మండలం పడగల్
దళారుల చేతిలో రైతులు మోసపోవద్దు…
దళారుల చేతిలో రైతులు మోసపోవద్దు… కొనుగోలు కేంద్రంలోనే విక్రయించాలి : చైర్మన్ ఉట్నూర్,
షాద్ నగర్ లో దారుణం.. మహిళ మృతి
హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ లో దారుణం చోటుచేసుకుంది. ఓ మహిళ హత్యకు గురైంది. ఫరూక్ నగర్ మండలం రంగారెడ్డిగూడకు చెందిన శోభ (31) అనే మహిళ మృతి చెందింది. భర్తతో గొడవపడి మూడేళ్లుగా తల్లిదండ్రుల వద్దే ఉంటుంది. మహబూబ్ నగర్ కు చెందిన నర్సింహులతో రెండేళ్లుగా సహజీవనం చేస్తుంది. కొంతకాలంగా నర్సింహులు, శోభకు మధ్య గొడవలు జరుగుతున్నాయి. వీరిద్దరి వివాదం జరిగిన అనంతరం తిరిగి రంగారెడ్డిగూడాలోని తల్లివద్దకు శోభ వచ్చింది. నర్సింహులు కుమారుడికి సైకిల్ కొని ఇస్తానని నర్సింహులు శోభకు ఫోన్ చేసి షాద్ నగర్ కు రావాలన్నాడు. ఎంతసేపు ఎదురు చూసినా రాకపోవడంతో కుటుంబసభ్యులకు శోభ సమాచారమిచ్చింది. అకస్మాత్తుగా ఇవాళ ఉదయం రంగారెడ్డిగూడ గ్రామ శివారులో శోభ మృతదేహం కనిపించింది. కుటుంబసభ్యుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకుని.. దర్యాప్తు చేస్తున్నారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.
నిరుపేదల సంక్షేమమే మా ధ్యేయం అనారోగ్యంతో, రోడ్డు ప్రమాదానికి గురైన నిరుపేదలకు సీఎంఆ
మోసపూరిత బడ్జెట్ తో అభివృద్ధి ఎలా సాధ్యం?
మోసపూరిత బడ్జెట్ తో అభివృద్ధి ఎలా సాధ్యం? లక్షేట్టిపేట, ఆంధ్రప్రభ ; మోసపూరిత
న్యాయవాది కరుణా సాగర్ జన్మదినం సందర్భంగా సేవా కార్యక్రమం
న్యాయవాది కరుణా సాగర్ జన్మదినం సందర్భంగా సేవా కార్యక్రమం నార్సింగి, ఆంధ్రప్రభ :
ఘనంగా సేవా స్పూర్తి శ్రీధర్ రావు జన్మదిన వేడుకలు…
ఘనంగా సేవా స్పూర్తి శ్రీధర్ రావు జన్మదిన వేడుకలు… స్టేషన్ ఘన్ పూర్,
దత్త క్షేత్రంలో ఉచిత వైద్య శిబిరం..
భీమారం, ఆంధ్రప్రభ ; శ్రీ గణపతి సచ్చిదానంద వరద దత్త జ్ఞాన బోధ
ఫ్యాక్ట్ చెక్: ఎండలో ఉంచిన కారణంగా సిలిండర్ పేలిందంటూ వైరల్ అవుతున్న వీడియోను ఏఐ ద్వారా సృష్టించారు
ఎండలో ఉంచిన కారణంగా సిలిండర్ పేలిందంటూ వైరల్ అవుతున్న వీడియో
2029 నాటికి బలమైన శక్తి గా ఇండియా కూటమి
సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు ముప్పాళ్ళ నాగేశ్వరరావు 2029 నాటికి ఇండియా కూటమి బలమైన శక్తిగా ఎదుగుతుంది అని సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు ముప్పాళ్ళ నాగేశ్వరరావు పేర్కొన్నారు. ఆదివారం ఉదయం తిరుపతి లోని గంధమనేని శివయ్య కృష్ణారెడ్డి భవన్ లో సిపిఐ జిల్లా సమితి సమావేశం కె రాధాకృష్ణ అధ్యక్షతన జరిగింది.ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ముప్పాళ్ళ నాగేశ్వరరావు మాట్లాడుతూ 2029 ఎన్నికల్లో బిజెపి లేని ప్రభుత్వం నిర్మించడం ఖాయం అన్నారు. నరేంద్ర మోడీ […] The post 2029 నాటికి బలమైన శక్తి గా ఇండియా కూటమి appeared first on Visalaandhra .
ఇరాన్ కు ప్రధాని నరేంద్ర మోదీ మద్దతు ఇవ్వలేదంటూ ఆయన దిష్టిబొమ్మ దగ్ధం చేశారనే వాదన
Cyber Fraud Alert: AP MLA Loses ₹12 Lakh in Fake RTA Link Scam
Polavaram Jana Sena MLA Chirri Balaraju fell victim to a cyber fraud and lost ₹12 lakh. According to reports, he received a message on his phone claiming that a traffic challan was pending. The message included a link that appeared to be from the Road Transport Authority. Believing it to be an official notice, the […] The post Cyber Fraud Alert: AP MLA Loses ₹12 Lakh in Fake RTA Link Scam appeared first on Telugu360 .
కోచ్పై సంచలన ఆరోపణలు.. డ్రెస్సింగ్ రూంలోకి మందు, సిగరెట్లు
లండన్: ఇంగ్లండ్ జట్టు ప్రధాన కోచ్ మెక్కలమ్ సంచలనన ఆరోపణలు ఎదురుకుంటున్నారు. డ్రెస్సింగ్ రూమ్లోకి సిగిరెట్లు, మద్యం తీసుకొచ్చారంటూ ఆయనపై ఆరోపణలు వచ్చాయి. యాషెస్ సిరీస్లో ఘోర పరాజయం తర్వాత ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు సమీక్షలో.. అతడు బాధ్యతరాహిత్యంగా వ్యవహరించినట్లు వెల్లడైంది. యాషెస్ సిరీస్లో మధ్యలో తొమ్మిది రోజులు విరామం రావడంతో ఆరు రోజులు ఆటగాళ్లు మద్యం తాగుగూ బయటే గడిపారని తెలుస్తోంది. కివిస్తో సిరీస్ సమయంలో న్యూజిలాండ్లో అర్థరాత్రి నైట్క్లబ్ బౌన్సర్తో బ్రూక్ వాగ్వాదానికి దిగడం దూమారం రేపింది. కొందరు ఆటగాళ్లు ఈ నివేదికలో పేర్కొన్నారు. కెప్టెన్ బెన్ స్టోక్స్తోనూ మెక్కలమ్ విబేధాలు తలెత్తాయని, అతను కూడా కోచ్ తీరును తప్పుబట్టాడని సమాచరం. అయితే ఇంత జరిగినా.. స్టోక్స్తో మెక్కలమ్కు సయోధ్య కుదిర్చి, అన్ని ఫార్మాట్లకు అతడినే కోచ్గా కొనసాగించాలని ఇంగ్లండ్ బోర్డు నిర్ణయించడం గమనార్హం.
శ్రీశైలంలో అన్నప్రసాద వితరణకు దాతల విరాళాలు
శ్రీశైలంలో అన్నప్రసాద వితరణకు దాతల విరాళాలు నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ : నంద్యాల
Nandi Awards Set to Return in Andhra Pradesh, Government Signals Fresh Push for Artists
After a long pause, the prestigious Nandi Awards in Andhra Pradesh are set to make a comeback. The state government has indicated that it is ready to revive the awards and recognize talent across cinema, television, and theatre. State Cinematography and Tourism Minister Kandula Durgesh confirmed that preparations are underway to organize the awards ceremony […] The post Nandi Awards Set to Return in Andhra Pradesh, Government Signals Fresh Push for Artists appeared first on Telugu360 .
పలు ప్రాంతాలలో ఆదివారం కరెంట్ కష్టాలు…
పలు ప్రాంతాలలో ఆదివారం కరెంట్ కష్టాలు… మూడు వారాలుగా ఆదివారం వచ్చిందంటే కరెంట్
Murder |రంగారెడ్డి జిల్లా షాద్నగర్లో ఘటన
Murder | రంగారెడ్డి జిల్లా షాద్నగర్లో ఘటన Murder | ఆంధ్రప్రభ వెబ్డెస్క్
శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి..
జైనూర్, ఆంధ్రప్రభ ; గ్రామపంచాయతీ నూతన వార్డు సభ్యులకు విధి విధానాలు పంచాయతీరాజ్
ఐఐటి చుక్కా రామయ్య సేవలు ఆదర్శంగా తీసుకోవాలి..
వికారాబాద్, ఆంధ్రప్రభ : ప్రగతి ప్రోగ్రెసివ్ ట్రస్ట్ అనాథలు, నిరుపేద విద్యార్థులకు వరంగా
Airlines |ఇష్టానుసారంగా ఛార్జీలు పెంచొద్దు..
Airlines | ఇష్టానుసారంగా ఛార్జీలు పెంచొద్దు.. Airlines | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్:
Cool drinks |అయితే మీరు ప్రమాదంలో పడ్డట్లే…
Cool drinks | అయితే మీరు ప్రమాదంలో పడ్డట్లే… Cool drinks |
ఇది బడ్జెట్ కాదు కేవలం అంకెల గారెడీ మాత్రమే
ఇది బడ్జెట్ కాదు కేవలం అంకెల గారెడీ మాత్రమే భీమారం, ఆంధ్రప్రభ ;
ఎంపీ నిధులతో దేవాలయాన్నిఅభివృద్ధిచేసుకుందాం..
ఎంపీ నిధులతో దేవాలయాన్నిఅభివృద్ధిచేసుకుందాం.. కమ్యూనిటీ హాల్ భవనం పనులు త్వరగాపూర్తిచేయాలి..ఉమ్మడి జిల్లా మాజీ
స్థానికులను పలకరించిన మంత్రి అడ్లూరి..
స్థానికులను పలకరించిన మంత్రి అడ్లూరి.. అక్క.. అన్న ఏట్లా ఉన్నరు..సమస్యల్ని మంత్రి దృష్టికి
ఆరోగ్య సమస్యలతో సతమతమవుతోన్న ట్రంప్!
అమెరికా అధ్యక్షుడి ఆరోగ్యంపై మరోసారి చర్చ న్యూదిల్లీ: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఆరోగ్యం పై మరోసారి చర్చ ప్రారంభమైంది. ట్రంప్ ఆరోగ్య సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు మాదిగ మాధ్యమాల్లో చర్చ నడుస్తోంది. ఎయిర్ ఫోర్స్ వన్ నుంచి దిగేటప్పుడు ఆయన కాస్త తడబడుతూ అడుగులు వేయడమే అందుకు కారణం. ఎయిర్ ఫోర్స్ వన్ లో ట్రంప్ ఫ్లోరిడాకు చేరుకున్నారు. ఈ క్రమంలో రెయిలింగ్ పట్టుకొని విమానం దిగుతూ కనిపించారు. మధ్యలో ఆగుతూ, తడబడుతూ, జాగ్రత్తగా నడుస్తున్న […] The post ఆరోగ్య సమస్యలతో సతమతమవుతోన్న ట్రంప్! appeared first on Visalaandhra .
Students | హఠాత్తుగా సెలవులు Students | ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ :
ఆస్తి పన్నుల వసూళ్లపై కర్నూలు కార్పొరేషన్ దృష్టి..
కర్నూలు బ్యూరో, ఆంధ్రప్రభ : ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఈ నెల 31తో
టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కు ఘన స్వాగతం
ఆలేరు,ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా కాంగ్రెస్ నూతన బాధ్యుల పదవీ ప్రమాణ
దారుణమైన సెండాఫ్.. ఆటగాళ్ల మధ్య సఖ్యత లేదా..?
ఏ ఆటలో అయినా.. టీమ్లోని ఆటగాళ్ల మధ్య సఖ్యత ఉండటం ఎంతో అవసరం. అదే లేకపోతే.. మ్యాచ్ను గెలవడం చాలా క్షమవుతుంది. అయితే సన్రైజర్ హైదరాబాద్ జట్టు ఇంట్రాస్క్ల్వాడ్ మ్యాచ్లో బౌలర్ జీషన్ అన్సారీ కాస్త ఓవర్యాక్షన్ చేశాడు. ఈ మ్యాచ్లో కెప్టెన్ ఇషాన్ కిషన్ని జీషన్ అన్సారీ ఔట్ చేశాడు. ఆ వెంటనే ‘‘నువ్వు ఔట్ అయ్యావ్.. ఇక్కడి నుంచి వెళ్లు’’ అంటూ దారుణంగా సెండాఫ్ ఇచ్చాడు. అయినా సరే ఇషాన్ మాత్రం నవ్వుతూ పప ఇందుకు సంబంధిచ వీడియో ప్రస్తుతం సోషల్మీడియాలో వైరల్ అవుతోంది. ఇది చూసిన ఫ్యాన్స్ ఇలా ఉంటే అసలు మ్యాచ్లలో చాలా ఇబ్బందులు ఎదురుకోవాల్సి వస్తుందని కామెంట్లు చేస్తున్నారు. Send off to Ishan Kishan During the intra squad match today, Zeeshan Ansari, a bowler for Sunrisers Hyderabad, was seen giving a send off to his own captain Ishan Kishan after dismissing him. The team atmosphere doesn’t seem to be very good. pic.twitter.com/3b75QtTh3F — Stubbsy (@spideypant_) March 21, 2026
ఇజ్రాయిల్పై ఇరాన్ క్షిపణి దాడులు
అణు పరిశోధన కేంద్రం లక్ష్యంగా బాంబులు… తెహ్రాన్: ఇజ్రాయిల్పై ఇరాన్ బాలిస్టిక్ క్షిపణులతో విరుచుకుపడింది. డిమోనా నగరంలోని ఇజ్రాయిల్కు అత్యంత కీలమైన అణు పరిశోధనా కేంద్రం లక్ష్యంగా దాడులు జరిగాయి. అణు పరిశోధన కేంద్రం సమీపంలోని భవనాలపై క్షిపణులు పడ్డాయి. అయితే ఈ పరిశోధన కేంద్రానికి ఎలాంటి నష్టం జరగలేదని సంబంధిత వర్గాలు తెలిపాయి. పౌరుల నివాసాలపై దాడులు జరగడంతో 100 మందికి పైగా గాయపడ్డారు. ఇరాన్లోని కీలకమైన అణుశుద్ధి కేంద్రమైన నతాంజ్పై శనివారం దాడులు జరిగిన […] The post ఇజ్రాయిల్పై ఇరాన్ క్షిపణి దాడులు appeared first on Visalaandhra .
కార్మిక హక్కులు కాపాడేది ఐఎన్టియుసీ…
కార్మిక హక్కులు కాపాడేది ఐఎన్టియుసీ… భూపాలపల్లి రూరల్, ఆంధ్రప్రభ : సింగరేణి కార్మికుల
యూటీఎఫ్ పిలుపుతో ఒకరోజు నిరాహార దీక్షకు సిద్ధం…
యూటీఎఫ్ పిలుపుతో ఒకరోజు నిరాహార దీక్షకు సిద్ధం… శ్రీ సత్యసాయి బ్యూరో, ఆంధ్రప్రభ
Market |స్కిన్లెస్ కిలో రూ.400
Market | స్కిన్లెస్ కిలో రూ.400 Market | ఆంధ్రప్రభ వెబ్డెస్క్ :
నేడు రూ.9 వేల కోట్ల రైతు భరోసా నిధుల విడుదలకు శ్రీకారం: రేవంత్
హైదరాబాద్: తమ పాలనలో రైతే రాజని మరోసారి రుజువు చేస్తూ పథకాన్నిఅమలు చేస్తున్నామని సిఎం రేవంత్ రెడ్డి తెలిపారు. రైతును ధైర్యంగా సాగు మడిలో నిలబెట్టేందుకు, 70 లక్షల మంది రైతన్నలకు భరోసా ఇస్తున్నామని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రూ.9 వేల కోట్ల రైతు భరోసా నిధుల విడుదలకు నేడు శ్రీకారం చుడుతున్నామని, కేవలం 17 నెలల వ్యవధిలో ఆయిల్ పామ్ పరిశ్రమ మొదలు పెట్టామని తెలియజేశారు. ఆయిల్ పామ్ పరిశ్రమను పూర్తి చేసి నేడు రైతులకు అంకితం చేస్తున్నామని, పరిశ్రమకు కొనసాగింపుగా రిపైనరీ యూనిట్ కు శంకుస్థాపన చేస్తున్నామని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
వికారాబాద్ పాత పోలీస్ స్టేషన్ రోడ్డులో వన్వే అవసరం
వికారాబాద్ పాత పోలీస్ స్టేషన్ రోడ్డులో వన్వే అవసరం వికారాబాద్, ఆంధ్రప్రభ :
శాస్త్రవేత్త, విశ్రాంత ఉద్యోగి కొడవల్ల వెంకయ్య ఇకలేరు
శాస్త్రవేత్త, విశ్రాంత ఉద్యోగి కొడవల్ల వెంకయ్య ఇకలేరు ఇబ్రహీంపట్నం, ఆంధ్రప్రభ : పశు
రంగారెడ్డిలో దారుణం.. ఉరి వేసుకుని యువకుడు ఆత్మహత్య
హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా శివరాంపల్లిలో దారుణం చోటు చేసుకుంది. ఒక వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. సిద్ధార్థ్ అనే యువకుడు ఫ్యాన్ కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికులు గమనించగా.. సమాచారం అందుకున్నపోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఉద్యోగం రాకపోవడమే యువకుడి ఆత్మహత్యకు గల కారణం అని పోలీసులు భావిస్తున్నారు.
KTR |పంటలు కొనకుండా ఇబ్బందులు
KTR | పంటలు కొనకుండా ఇబ్బందులు KTR | ఆందోళనలో రైతన్నలురైతు గణపతిది
ఎమ్మెల్యే బాలరాజును బురిడీ కొట్టించిన సైబర్ నేరగాళ్లు
అప్రమత్తంగా లేకపోతే అకౌంట్లు ఖాలీ… పోలవరం: సైబర్ నేరగాళ్లు ఆగడాలు రానురాను పెచ్చుపెరుగుతున్నాయి. నేరగాళ్ళు రోజురోజుకీ కొత్త దారులు వెతుక్కుంటున్నారు. తప్ప్పు తెలిసినంత వరకు ఇటువంటి నేరాలు బయకురావడం లేదు. ఇటీవల ఈ మధ్య ఓ మాజీ ఐపీఎస్ భర్యను షేర్లు పేరు చెప్పి బురిడీ కొట్టించి సుమారు మూడు కోట్లు వరకు కాజేశారు. రెండు రోజుల కిందటే ఓ మాజీ డీజీపీ మనమరాలు సైబర్ నేరగాళ్ల బారిన పడినట్లు వెలుగులోకి వచ్చింది. ఈ విషయం సోషల్ […] The post ఎమ్మెల్యే బాలరాజును బురిడీ కొట్టించిన సైబర్ నేరగాళ్లు appeared first on Visalaandhra .
అన్నదానానికి రూ.1.25 లక్షల విరాళం..
ఇంద్రకీలాద్రి, ఆంధ్రప్రభ ; విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి
పాశికంటి శ్రీనివాస్ కు రాష్ట్రస్థాయి పురస్కారం..
ఆలేరు, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరుకు చెందిన పద్మశాలి సంఘం
Moinabad Farmhouse Drugs Case: Police Seal Property Linked to Rohith Reddy
In a significant move, authorities have sealed a farmhouse linked to former BRS MLA Pilot Rohith Reddy as part of the ongoing investigation of Moinabad farmhouse drugs case. Officials confirmed that the property was constructed on assigned land, which raised legal concerns. Based on this finding, a joint team of SIT, revenue, and police officials […] The post Moinabad Farmhouse Drugs Case: Police Seal Property Linked to Rohith Reddy appeared first on Telugu360 .
శ్రీ సీతారాముల కళ్యాణం విజయవంతం చేయండి..
ఊట్కూర్, ఆంధ్రప్రభ : ఊట్కూర్ మండల కేంద్రంలోని పాతపేట ఆంజనేయస్వామి దేవాలయంలో ఈ
Trump Warns Iran : ఇరాన్ కు అమెరికా అధ్యక్షుడి హెచ్చరికలు
మధ్యప్రాచ్యంలో యుద్ధం ముగిసిపోయే అవకాశాలు కనిపించడం లేదు
జనసేన పార్టీ ఎమ్మెల్యేకు సైబర్ నేరగాళ్ల టోకరా
పోలవరం: అంధ్రప్రదేశ్లో సైబర్ నేరగాళ్లు మరోసారి రెచ్చిపోయారు. ఈసారి ఏకంగా ఓ ఎమ్మెల్యేనే టార్గెట్ చేశారు. జనసేన పార్టీకి చెందిన పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజుకు సైబర్ నేరగాళ్లు టోకరా వేశారు. ఆయన బ్యాంకు ఖాతా నుంచి సుమార్ రూ.12 లక్షలు కాజేశారు. ఆర్టిఎ చలానా పేరుతో వచ్చిన లింక్ను ఎమ్మెల్యే క్లిక్ చేశారు. దీంతో ఆయన ఖాతాలోని డబ్బును సైబర్ నేరగాళ్లు మాయం చేశారు. మోసపోయినట్లు గ్రహించిన ఎమ్మెల్యే వెంటనే జీలుగుమిల్లి పోలిస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
Summer Time |కిచ. కిచ కూ.. కూ .. అంటూ గుడ్ మార్నింగ్ చెప్తాం..
Summer Time | కిచ. కిచ కూ.. కూ .. అంటూ గుడ్
రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా..
రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా.. కృష్ణా బ్యూరో, ఆంధ్రప్రభ : కృష్ణా జిల్లా
రామకృష్ణ ప్రసాద్ కు ఘన సత్కారం..
రామకృష్ణ ప్రసాద్ కు ఘన సత్కారం.. అవనిగడ్డ, ఆంధ్రప్రభ : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
తూర్పుగోదావరి జిల్లా యర్నగూడెం హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం #EastGodavari #RoadAccident
రైతు అభ్యున్నతే లక్ష్యం –పెమ్మసాని చంద్రశేఖర్.
రైతు అభ్యున్నతే లక్ష్యం – పెమ్మసాని చంద్రశేఖర్. తెనాలి, ఆంధ్రప్రభ : తెనాలి
హర్మూజ్ జలసంధిని ఇరాన్ 48 గంటల్లో తెరవాలి : ట్రంప్
వాషింగ్టన్: హర్మూజ్ ను పూర్తిగా తెరవకపోతే ఇరాన్ విద్యుత్ కేంద్రాలపై దాడి చేస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. ఎలాంటి బెదిరింపులు లేకుండా హర్మూజ్ జలసంధిని తెరవాలని సూచించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. హర్మూజ్ జలసంధిని ఇరాన్ 48 గంటల్లో తెరవాలని, ఇరాన్ లోని వివిధ విద్యుత్ కేంద్రాలపై దాడి చేసి పూర్తిగా ధ్వంసం చేస్తామని హెచ్చరించారు. ఇరాన్ లోని పెద్ద విద్యుత్ కేంద్రంతోనే దాడిని ప్రారంభిస్తామని ట్రంప్ తెలియజేశారు.
Dhurandhar 2 |ఫుల్ రన్లో ఎంత కలెక్ట్ చేస్తుంది…?
Dhurandhar 2 | ఫుల్ రన్లో ఎంత కలెక్ట్ చేస్తుంది…? Dhurandhar 2
పాఠశాల అభివృద్ధికి 5 లక్షలు విరాళం..
పాఠశాల అభివృద్ధికి 5 లక్షలు విరాళం.. గట్టుప్పల, ఆంధ్రప్రభ : నల్లగొండ జిల్లా
తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం దిశగా రాష్ట్ర అభివృద్ధికి, ప్రజాసంక్షేమానికి పెద్దపీట వేస్తూ 2026- 27 భారీ బడ్జెట్ ప్రవేశపెట్టింది. మహిళా సాధికారత, రైతు లు, బడుగు బలహీన వర్గాల సంక్షేమంతోపాటు విద్య, ఆరోగ్య, పరిశ్రమల ప్రగతికి బడ్జెట్లో భారీగా నిధులు కేటాయించిన ప్రభుత్వం తమది మాటల ప్రభుత్వం కాదని చేతల ప్రభుత్వమని మరోసారి నిరూపించింది. అంకెల గారడీ కాకుండా ప్రజల స్థితిగతుల మెరుగుకు ఈ బడ్జెట్ దోహదపడుతుంది. తెలంగాణ రైజింగ్ 2047 లక్ష్యంగా దూసుకుపోతున్న కాంగ్రెస్ ప్రభుత్వం బడ్జెట్లో అందుకు కావాల్సిన చర్యలు తీసుకుంది. గత ఆర్థిక సంవత్సరానికి గాను రూ. 3,04,965 కోట్ల వ్యయంతో బడ్జెట్ ప్రకటించిన ప్రభుత్వం ఈసారి రూ. 3,24,234 కోట్ల వ్యయంతో బడ్జెట్ ప్రవేశపెట్టింది. బడ్జెట్లో రూ. 2,34,406 కోట్లు రెవెన్యూ వ్యయం కాగా, మూలధన వ్యయం రూ. 47,267 కోట్లు. దేశ వృద్ధి రేటు 8 శాతంగా ఉంటే, రాష్ట్ర వృద్ధి రేటు 10.7 శాతంగా నమోదవడం కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్థిక ప్రగతికి నిదర్శనం. తలసరి ఆదాయంలో దేశం సగటు 6.9 శాతం కాగా, రాష్ట్ర సగటు 10.2 శాతం కావడం తెలంగాణకు గర్వకారణం. దేశ జిడిపిలో రాష్ట్ర జిఎస్డిపి 5 శాతం వాటా కలిగి ఉండటం దేశ ప్రగతిలో రాష్ట్రం అందిస్తున్న భాగస్వామ్యానికి నిదర్శనం. ప్రస్తుతం 200 బిలియన్ యుఎస్ డాలర్లుగా ఉన్న ఆర్థిక వ్యవస్థను 2034 నాటికి 1 ట్రిలియన్కు, 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్లకు తీసుకెళ్లాలనే ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఉందని ఈ బడ్జెట్ నిరూపిస్తోంది. ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేస్తూ బడ్జెట్లో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. తెలంగాణ ఆవిర్బావం దినోత్సవం జూన్ 2వ తేదీ నుండి రాష్ట్రంలోని కోటీ 15 లక్షల కుటుంబాలకు ఐదు లక్షల రూపాయల ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం తీసుకొస్తున్నట్టు బడ్జెట్లో ప్రకటించడంతో ప్రజల్లో భరోసా కలుగుతోంది. ఉద్యోగుల భద్రత కోసం దేశంలోనే తొలిసారిగా సమగ్ర బీమా పథకాన్ని ప్రవేశపెట్టడం ఆనందదాయకం. రాష్ట్రంలో విద్యావికాసానికి ప్రాధాన్యతిస్తూ ప్రభుత్వ విద్యా సంస్థల్లో చదివే పాఠశాల, ఇంటర్ విద్యార్థులకు బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్న భోజనం, కోటిమంది మహిళలకు కోటి చీరలు పంపిణీ, చేయూత పథకానికి అర్హులైన వారికి 2 లక్షల నూతన పెన్షన్లు మంజూరు చేస్తున్నట్టు బడ్జెట్లో ప్రకటించడం స్వాగతించాల్సిన అంశం. మహిళా సాధికారితకు కట్టుబడిన ప్రభుత్వం మహిళా శిశు సంక్షేమానికి రూ. 3143 కోట్లు కేటాయించింది. మహాలక్ష్మీ పథకంలో భాగంగా ఉచిత బస్సు ప్రయాణం ద్వారా మహిళలకు 269 కోట్ల జీరో టికెట్లు ఇవ్వడంతో వారు రూ. 9222 కోట్లు ఆదా చేసుకున్నారు. రాష్ట్రంలో 42.90 లక్షల కుటుంబాలకు రూ. 500 కే గ్యాస్ సిలిండర్, 53.09 లక్షల కుటుంబాలకు గృహజ్యోతి పథకం కింద రూ. 3900 కోట్లు ఖర్చు చేసి 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందించింది. రాష్ట్రవ్యాప్తంగా 15.12 లక్షల కొత్త రేషన్ కార్డులు జారీ చేయడంతో 3.38 కోట్ల మంది ఉచిత సన్నబియ్యంతో తృప్తిగా భోజనం చేస్తున్నారు. బడ్జెట్లో పౌర సరఫరాల శాఖకు రూ. 7366 కోట్లు కేటాయించారు. ఇందిరమ్మ ఇండ్ల పథకం కింద 3,24,536 ఇళ్లు మంజూరు చేయగా, 2,62,449 ఇళ్లు నిర్మాణంలో ఉన్నాయి. బడ్జెట్లో గృహ నిర్మాణ శాఖకు రూ. 7430 కోట్ల ప్రతిపాదనతో పేదలకు ఇళ్లు వేగవంతంగా అందుతాయి. తెలంగాణలో కులగణన, బిసిలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించి కాంగ్రెస్ ప్రభుత్వం దేశానికి ఆదర్శంగా నిలిచింది. పేద, బడగు, బలహీన, మైనారిటీ వర్గాలకు సామాజిక న్యాయం అందించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న ప్రభుత్వం బడ్జెట్లో బడుగు వర్గాలకు న్యాయం చేసింది. ఎస్సి సంక్షేమానికి రూ. 11,784 కోట్లు, ఎస్టి సంక్షేమానికి రూ. 7937 కోట్లు, బిసి సంక్షేమానికి రూ. 12,511 కోట్లు, మైనారిటీ సంక్షేమానికి రూ. 3769 కోట్లు కేటాయించింది. రాబోయే గోదావరి పుష్కరాలకు రూ. 500 కోట్లు, పర్యాటక శాఖకు రూ. 1,224 కోట్లు కేటాయించిన ప్రభుత్వం అన్ని శాఖలకు సమ ప్రాధాన్యతిచ్చినట్టయ్యింది. విద్యా వ్యవస్థల్లో సంస్కరణలు తీసుకొచ్చేందుకు కంకణం కట్టుకున్న ప్రభుత్వం విద్యా శాఖకు రూ. 26,674 కోట్లు కేటాయించింది. 105 యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్ల నిర్మాణంలో భాగంగా ఇప్పటికే 79 స్కూళ్లు మంజూరు చేయగా, 44 చోట్ల పనులు కూడా ప్రారంభమయినట్టు బడ్జెట్లో ప్రకటించారు. ఉస్మానియా విశ్వవిద్యాలయానికి వెయ్యి కోట్లు, వీరనారి చాకలి ఐలమ్మ మహిళా విశ్వవిద్యాలయానికి రూ. 400 కోట్లు కేటాయించారు. నూతనంగా 17 మెడికల్ కాలేజీలు నిర్మించనున్న ప్రభుత్వం బడ్జెట్ల్లో వైద్య, ఆరోగ్య శాఖకి రూ. 13,679 కోట్లు కేటయించింది. పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధికి పెద్దపీట వేస్తూ రూ. 33,688 కోట్లు బడ్జెట్లో కేటాయించారు. గత కెసిఆర్ సర్కారు అసంపూర్తిగా మిగిల్చిన ప్రాజెక్టులు పూర్తి చేసేందుకు కంకణం కట్టుకున్న ప్రభుత్వం నీటి పారుదల శాఖకు రూ. 22,615 కోట్లు కేటాయించింది. అన్నదాతల సంక్షేమం లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవసాయ రంగానికి ప్రాధాన్యతిస్తోంది. వ్యవసాయానికి రూ. 23,179 కోట్లు, పశుసంవర్థక శాఖకు రూ. 1529 కోట్లు కేటాయించారు. రికార్డు స్థాయిలో తక్కువ వ్యవధిలో రూ. 2 లక్షల రుణమాఫీ కింద 25 లక్షల మంది రైతులకు రూ. 20,616 రుణ విముక్తి కల్పించింది. గత సీజన్లో 67 లక్షలకుపైగా రైతులకు సంబంధించి 138 లక్షల ఎకరాలకు పైగా భూములకు రూ. 8,284.66 కోట్ల రైతు భరోసా చెల్లించిన ప్రభుత్వం ప్రస్తుత సీజన్కు కూడా రైతు భరోసా ఇచ్చేందుకు ప్రణాళికలు రూపొందించింది. రాష్ట్రం ఏర్పడే నాటికి మిగులు బడ్జెట్తో ఉన్న తెలంగాణను గత బిఆర్ఎస్ పాలకులు అప్పుల రాష్ట్రంగా మార్చారు. గత కెసిఆర్ ప్రభుత్వం అధిక వడ్డీలకు తెచ్చిన రూ. 25,612 కోట్ల రుణాలను సిఎం రేవంత్రెడ్డి నేతృ త్వంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కృషితో తక్కువ వడ్డీకి పునర్వ్యవస్థీకరించారు. ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు ఎదురైనా రాష్ట్ర అభివృద్ధికి, సంక్షేమ పథకాలకు, ఆరు గ్యారెంటీలకు భారీగా నిధులు కేటాయించి కాంగ్రెస్ ప్రభుత్వం తమ నిబద్ధతను చాటుకుంది. ప్రజా సంక్షేమ పథకాలు అమలు చేయడంలో ఇతర రాష్ట్రాలకు స్ఫూర్తిగా ఉన్న తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం వరుసగా మూడోసారి ఇందిరమ్మ రాజ్యం దిశగా బడ్జెట్ సమర్పించింది. - మహేశ్ కుమార్ గౌడ్ (ఎంఎల్సి, టిపిసిసి అధ్యక్షులు)
వాట్సాప్ డీపీతో భారీ మోసం… రూ.1.20 కోట్లు దోపిడి #CyberCrime #Hyderabad #WhatsAppScam #FraudAlert
Allu Arjun |ప్లాన్ మామూలుగా లేదుగా..
Allu Arjun | ప్లాన్ మామూలుగా లేదుగా.. అల్లు అర్జున్ – అట్లీ
Just 48 Hrs పవర్ ప్లాంట్స్ మటాష్ Andhra Prabha Latest News
Just 48 Hrs | పవర్ ప్లాంట్స్ మటాష్ Andhra Prabha Latest
Kerala : కేరళలో షిగేల్లా వ్యాధి కలకలం.. ఈ వ్యాధి లక్షణాలివే
కేరళలోని కోజికోడ్ లో షిగెల్లా వ్యాధి కలకలం సృష్టిస్తుంది
విజయవాడలో చికెన్ ధరలు దారుణం..
విజయవాడలో చికెన్ ధరలు దారుణం.. ఎన్టీఆర్ బ్యూరో, ఆంధ్రప్రభ : విజయవాడ పరిసర
‘ఆపరేషన్ వజ్ర ప్రహార్’ అంటే.. శ్రీ సత్యసాయి బ్యూరో, ఆంధ్రప్రభ : శ్రీ
22ndMarchCartoon |ఆంధ్రప్రభలో నేటి కార్టూన్ ఔరా
22ndMarchCartoon | ఆంధ్రప్రభలో నేటి కార్టూన్ ఔరా 22ndMarchCartoon | మారుతున్న సమాజంలో
యర్నగూడెంలో.. రెండు కార్లు ఢీ: ముగ్గురు మృతి
అమరావతి: ఆంధ్రరాష్ట్రంలో తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలం యర్నగూడెం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. జాతీయ రహదారిలో ప్రయాణం చేస్తుండగా.. రెండు కార్లు ఢీకొని ముగ్గురు మృతి చెందారు. నలుగురుకి గాయాలవ్వడంతో క్షతగాత్రులను గోదావరి గోపాలపురం సిహెచ్ సి ఆస్పత్రికి తరలించగా..వైద్యులు చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని.. సహాయక చర్యలు చేపట్టారు. రహదారిపై ట్రాఫిక్ జామ్ ఏర్పడడంతో క్రేన్ సహాయంతో వాహనాలను పక్కకు తొలగించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Telangana ; కర్షకులకు గుడ్ న్యూస్...నేడు రైతు భరోసా నిధుల విడుదల
తెలంగాణ రైతులకు ప్రభుత్వం నేడు గుడ్ న్యూస్ చెప్పనుంది
Chandrababu : రేపు అనకాపల్లి జిల్లాకు చంద్రబాబు
అనకాపల్లి జిల్లాలో ఆంధ్ర్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటించనున్నారు
Weather Report : వానలు నేడు కూడా .. భిన్నమైన వాతావరణం
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో నేడు వానలు పడతాయని వాతావరణ శాఖ వెల్లడించింది
Bhadrachalam : గోదావరి పుష్కరాల సమయానికి వెలిగిపోనున్న రాములోరి ఆలయం
భద్రాచలం రామాలయానికి ఇక మహర్దశ పట్టనుంది.
విలేజ్ బ్యాక్డ్రాప్లో సాగే సస్పెన్స్ డ్రామా
డాక్టర్ రాజేంద్రప్రసాద్, పథ్వీరాజ్, కేదార్ శంకర్, మణి చందన, అన్నపూర్ణమ్మ, సన్నీ అఖిల్, విరాట్, సాయి ప్రణీత్, శ్రీలు, ప్రత్యూష, రెహానా ప్రధాన పాత్రల్లో ప్రముఖ దర్శకుడు మహేష్ చంద్ర రూపొందించిన చిత్రం ‘పిఠాపురంలో’. మహేష్ చంద్ర సినిమా టీం బ్యానర్పై దుండిగళ్ళ బాలకృష్ణ, ఆకుల సురేష్ పటేల్, ఎఫ్.ఎం. మురళి (గోదావరి కిట్టయ్య) ఈ చిత్రాన్ని నిర్మించారు. తాజాగా ఈ మూవీకి సంబంధించిన ట్రైలర్ను రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్కి ‘ప్రేయసి రావే’ టీం హీరో శ్రీకాంత్, పృథ్వీ, శివాజీ రాజా, ఎంఎం శ్రీలేఖ ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఈ సందర్భంగా హీరో శ్రీకాంత్ మాట్లాడుతూ .. “మూడు డిఫరెంట్ కథలతో ఈ మూవీని అద్భుతంగా తీశారని అర్థం అవుతోంది. పిల్లలు, తల్లిదండ్రులు కలిసి ఈ సినిమాని చూడాలి. ఈ చిత్రం మంచి విజయం సాధిస్తుందని నేను నమ్ముతున్నాను”అని అన్నారు. దర్శకుడు మహేష్ చంద్ర మాట్లాడుతూ .. “ఇప్పటి వరకు మూవీని చూసిన ప్రతీ ఒక్కరూ క్లైమాక్స్కి ఎమోషనల్ అయ్యారు. ముగ్గురు హీరోలు, ముగ్గురు హీరోయిన్లు అద్భుతంగా నటించారు. శ్రీరామ్ గొప్ప డైలాగ్స్ రాశారు. ప్రతీ ఇంట్లో జరిగే సంఘటనలతోనే ఈ మూవీని చేశాం. సినిమాని చూస్తే ఇది మా ఇంట్లోనే జరిగినట్టు ఉందే అని ఫీల్ అవుతారు. అందరినీ ఆకట్టుకునేలా ఈ చిత్రం ఉంటుంది”అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో హీరో విరాట్తో పాటు చిత్ర బృందం పాల్గొంది.
Gold Prices Today : భారీగా పసిడి పతనం.. వెండి ధరలు అందుబాటులోకి
ఈరోజు బంగారం ధర భారీగా తగ్గింది. వెండి ధరలు కూడాభారీగా తగ్గాయి
Anirudh’s Hyderabad Concert went Crazy
Rockstar Anirudh Ravichander performed live for the first time in a concert in Hyderabad and it is named ‘Anirudh XV – 15 Years With You concert’. It was a packed house and the concert went crazy. Natural Nani attended the concert along with his family and he was all excited when Anirudh performed ‘Jadal’ from […] The post Anirudh’s Hyderabad Concert went Crazy appeared first on Telugu360 .
Telugu Box-office: Big Shock for Ustaad Bhagat Singh
Ugadi weekend witnessed the release of Pawan Kalyan’s Ustaad Bhagat Singh along with the release of Bollywood film Dhurandhar: The Revenge in Telugu. The Telugu version of Dhurandhar: The Revenge was delayed and Ustaad Bhagat Singh had a grand release in the Telugu states along with the Hindi version of Dhurandhar: The Revenge. Ustaad Bhagat […] The post Telugu Box-office: Big Shock for Ustaad Bhagat Singh appeared first on Telugu360 .
Nandamuri Balakrishna is currently shooting for his 111th film directed by Gopichand Malineni. This untitled mass entertainer started rolling this month and Balakrishna has imposed a strict ultimatum to release the film during Dasara this year. Peddi fame Venkata Satish Kilaru is the producer. There are a bunch of producers and directors who are in […] The post Exclusive Updates of NBK112 appeared first on Telugu360 .
యంగ్ హీరో అడివి శేష్ ఇప్పుడు కొత్త అవతార్లో ‘డెకాయిట్’తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ చిత్రంలో శేష్ తొలిసారిగా మాస్, రగ్గడ్ పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రంలో హీరోయిన్గా మృణాల్ ఠాకూర్ నటిస్తున్నారు. అనురాగ్ కశ్యప్ కీలక పాత్ర పోషిస్తున్నారు. షానియల్ డియో ఈ సినిమాతో దర్శకుడిగా అరంగేట్రం చేస్తున్నారు. బాలీవుడ్ స్టార్ అమిర్ ఖాన్ కజిన్ బ్రదర్ కుమార్తె జైన్ మేరీ ఖాన్ తెలుగు చిత్రసీమలో అరంగేట్రం చేస్తోంది. జైన్ మేరీ ఖాన్ పుట్టినరోజు సందర్భంగా ఆమె ఫస్ట్ లుక్ను విడుదల చేశారు. ఖాకీ యూనిఫామ్లో తుపాకీ పట్టుకుని ముందుకు గురిపెట్టిన ఆమె లుక్ పవర్ఫుల్గా కనిపిస్తోంది. ఈ పోస్టర్ను చూసిన అమిర్ ఖాన్ వెంటనే స్పందించి అభినందనలు తెలుపుతూ మొత్తం టీమ్కు శుభాకాంక్షలు తెలిపారు. ఆయన మెసేజ్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ మూవీని ట్రూ బైలింగ్వల్ ప్రాజెక్ట్గా తెలుగు, హిందీ భాషల్లో ఒకేసారి రూపొందిస్తున్నారు. సుప్రియా యార్లగడ్డ నిర్మాణంలో, సునీల్ నారంగ్ సహనిర్మాతగా అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్పై ‘డెకాయిట్’ రూపొందుతోంది. ఏప్రిల్ 10న ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది.
Tirumala : తిరుమలకు వెళ్లేవారు నేడు ఈ జాగ్రత్తలు పాటించాల్సిందేనట
తిరుమలలో భక్తుల రద్దీ నేడు కూడా కొనసాగుతుంది
Zodiac Signs : ఆదివారం ఏ రాశి వారికి బాగుంటుందంటే?
రాశిఫలాలు చూసుకుని మరీ తమ దైనందిన జీవితాన్ని అనేక మంది ప్రారంభిస్తారు
ఓలా ఎలక్ట్రిక్ బైక్ షోరూంలో అగ్నిప్రమాదం.. 10 బైకులు దగ్ధం !
హైదరాబాద్: ఖమ్మం నగరంలోని రోటరీ నగర్ ప్రాంతంలో ఓలా ఎలక్ట్రిక్ బైక్ షోరూంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో సుమారు రూ. 10 లక్షల విలువైన ఎలక్ట్రిక్ బైకులు మంటల్లో కాలిపోయాయని షోరూం యాజమాన్యం వెల్లడించింది. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది, పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ఈ అగ్నిప్రమాదంలో రెండు బైకులు పూర్తిగా దగ్ధం కాగా, మరో ఎనిమిది బైకులు పాక్షికంగా దెబ్బతిన్నాయి. పోలీసులు కేసు నమోదు చేసుకుని.. దర్యాప్తు చేస్తున్నారు.
హీరో, హీరోయిన్ మధ్య ప్రేమ, గిల్లికజ్జాలతో..
మ్యాంగో మాస్ మీడియా సమర్పణలో కోన ఫిల్మ్ కార్పొరేషన్ బ్యానర్ మీద కోన వెంకట్ రూపొందించిన చిత్రం ‘బ్యాండ్ మేళం’. సతీష్ జవ్వాజీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో హర్ష్ రోషన్, శ్రీదేవీ జంటగా నటించారు. కావ్య, శ్రావ్య నిర్మాతలు. మార్చి 26న రిలీజ్ అవుతోన్న ఈ సినిమా ట్రైలర్ను మెగాస్టార్ చిరంజీవి విడుదల చేసి చిత్ర యూనిట్కు అభినందనలు తెలియజేశారు. ట్రైలర్ను గమనిస్తే.. యూత్, ఫ్యామిలీ ఆడియెన్స్కు కనెక్ట్ అయ్యే లవ్ స్టోరీగా దీన్ని రూపొందించారు. హీరో, హీరోయిన్ మధ్య ఉండే ప్రేమ, గిల్లికజ్జాలను హత్తుకునేలా తెరకెక్కించారు. హీరో హర్ష్ రోషన్ తన మరదలైన హీరోయిన్ ప్రేమను గెలవటానికి ఏం చేశాడు? తనకు ఎదురైన ఇబ్బందులేంటి? వాటిని ఎలా అధిగమించాడు? అనే అంశాలతో బ్యాండ్ మేళం సినిమా రూపొందినట్లు తెలుస్తోంది.
Iran - israel War : ఇజ్రాయెల్పై ఇరాన్ క్షిపణి దాడులు
ఇరాన్ - ఇజ్రాయిల్ మధ్య యుద్ధం మరింత ముదిరింది
Iran - Israel War : హీలియం సరఫరాపై దెబ్బ.. చిప్ పరిశ్రమలో ఆందోళన
ఇరాన్ - ఇజ్రాయిల్ మధ్య యుద్ధం నాలుగో వారంలోకి ప్రవేశించింది
కృష్ణా జిల్లా పంచాయతీ అధికారి జి. అరుణ హెచ్చరిక..
కృష్ణా జిల్లా పంచాయతీ అధికారి జి. అరుణ హెచ్చరిక.. గన్నవరం, ఆంధ్రప్రభ :
దుబాయ్: మధ్య ప్రాచ్యంలో కొనసాగుతున్న యుద్ధం నాలుగో వారంలోకి ప్రవేశించింది. ఇరాన్లోని కీలక నాతాంజ్ అణు ఇంధన శుద్ధి కేంద్రంపై వైమానిక దాడి జరిగినట్లు అధికారిక ఇరాన్ మీడియా వెల్లడించింది. ఈ దాడిలో ఇంధన శుద్ధి కేంద్రం దెబ్బతిన్నప్పటికీ, ఎటువంటి రేడియేషన్ లీకేజీ జరగలేదని పేర్కొంది. అయితే ఈ పరిణామం యుద్ధ తీవ్రతను మరింత పెంచే సంకేతంగా భావిస్తున్నారు. ఇజ్రాయెల్ రక్షణ మంత్రి ఇజ్రాయెల్ కాట్జ్ మాట్లాడుతూ, వచ్చే వారంలో అమెరికా -ఇజ్రాయెల్ సంయుక్త దాడుల తీవ్రత గణనీయంగా పెరగనుందని హెచ్చరించారు. ఇదే సమయంలో ఇరాన్ నుంచి ప్రయోగించిన క్షిపణి అవశేషాలు టెల్ అవీవ్ సమీపంలోని ఖాళీగా ఉన్న కిండర్ గార్డెన్పై పడ్డాయి. అదృష్టవశాత్తు ఎటువంటి ప్రాణనష్టం సంభవించలేదు.టెహ్రాన్కు దక్షిణంగా సుమారు 220 కిలోమీటర్ల దూరంలో ఉన్న నాటాంజ్ అణు కేంద్రం అత్యంత కీలక యురేనియం శుద్ధి కేంద్రంగా గుర్తింపు పొందింది. యుద్ధం ప్రారంభ దశలోనే ఈ కేంద్రం ఒకసారి దాడికి గురైంది. తాజాగా జరిగిన దాడిపై అంతర్జాతీయ అణు శక్తి సంస్థ (IAEA) కూడా స్పందిస్తూ, బయటి ప్రాంతాల్లో రేడియేషన్ స్థాయిల్లో ఎలాంటి పెరుగుదల లేదని తెలిపింది. ఇరాన్ రాజధాని టెహ్రాన్లో భారీ వైమానిక దాడులు కొనసాగుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. ఇరాక్ రాజధాని బాగ్దాద్లో ఇంటెలిజెన్స్ కార్యాలయంపై డ్రోన్ దాడి జరిగి ఒక అధికారి మరణించారు. లెబనాన్లో హెజ్బొల్లా లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతున్నాయి. బీరూట్ దక్షిణ ప్రాంతాల్లో పేలుళ్లు, అగ్నిప్రమాదాలు చోటుచేసుకున్నాయి.అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒకవైపు సైనిక చర్యలను తగ్గించే అవకాశాన్ని సూచిస్తూనే, మరోవైపు అదనంగా మూడు యుద్ధ నౌకలు, సుమారు 2,500 మెరైన్లను మధ్యప్రాచ్యానికి పంపించారు. ఇప్పటికే అక్కడ 50,000 మందికి పైగా అమెరికా సైనికులు ఉన్నారు. ఈ విరుద్ధ సంకేతాలు అంతర్జాతీయంగా సందేహాలను రేకెత్తిస్తున్నాయి. యుద్ధ లక్ష్యాల సాధనకు దగ్గరగా ఉన్నామని ట్రంప్ పేర్కొనగా, అదే సమయంలో కాంగ్రెస్ నుంచి మరిన్ని నిధులు కోరడం గమనార్హం.హిందూ మహాసముద్రంలోని డిగో గార్సియా సైనిక స్థావరంపై ఇరాన్ క్షిపణి దాడి ప్రయత్నాన్ని బ్రిటన్ తీవ్రంగా ఖండించింది. ఈ చర్యను అవివేకపూరిత దాడిగా అభివర్ణిస్తూ, హార్మూజ్ జలసంధి భద్రతకు ముప్పుగా పేర్కొంది. బ్రిటన్ ప్రత్యక్షంగా యుద్ధంలో పాల్గొనకపోయినా, అమెరికాకు తన స్థావరాలను వినియోగించుకునే అనుమతి ఇచ్చింది. యుద్ధ ప్రభావంతో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధరలు భారీగా పెరిగి బ్యారెల్కు 106 డాలర్లకు చేరుకున్నాయి. యుద్ధానికి ముందు ఇది సుమారు 70 డాలర్ల వద్ద ఉండేది. ఈ పెరుగుదల ప్రపంచవ్యాప్తంగా ఇంధన ధరలు, ఆహార ధరలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఈ పరిస్థితిని అదుపులో ఉంచేందుకు అమెరికా ప్రభుత్వం ఇప్పటికే నౌకల్లో లోడ్ చేసిన ఇరాన్ చమురుపై ఉన్న ఆంక్షలను తాత్కాలికంగా సడలించింది. ఇరాన్ సైనిక ప్రతినిధులు ప్రపంచవ్యాప్తంగా పార్కులు, పర్యాటక ప్రాంతాలు కూడా లక్ష్యాలవుతాయని హెచ్చరించడం ఆందోళన కలిగిస్తోంది. ఇది మధ్యప్రాచ్యాన్ని దాటి ప్రపంచ భద్రతకు ముప్పుగా మారే అవకాశాన్ని సూచిస్తోంది. మొత్తంగా చూస్తే, నాటాంజ్ అణు కేంద్రంపై దాడి, ఇరాన్ ప్రతిస్పందనలు, అమెరికా సైనిక చర్యలు ఇవన్నీ కలిపి మధ్య ప్రాచ్య పరిస్థితిని మరింత సంక్లిష్టంగా మారుస్తున్నాయి. యుద్ధం ముగిసే సూచనలు కనిపించకపోవడం ప్రపంచానికి ఆందోళన కలిగిస్తోంది.
22 March 2026 |ఆదివారం నేటి పంచాంగం &రాశి ఫలితాలు
22 March 2026 | ఆదివారం నేటి పంచాంగం & రాశి ఫలితాలు
22MarSunday2026 |ఆంధ్రప్రభ ఆదివారం సంచిక
22MarSunday2026|ఆంధ్రప్రభ ఆదివారం సంచిక ఈ Sunday Magazine సంచికలోని రచయితలందరికి విజ్ఞప్తి… గతంలో
ఇరాన్ అధ్యక్షుడికి ప్రధాని మోడీ ఫోన్
న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ శనివారం ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియన్తో ఫోన్లో మాట్లాడారు. పశ్చిమ ఆసియాలో కీలక మౌలిక సదుపాయాలపై జరుగుతున్న దాడులను ఖండించారు. ప్రాంతీయ స్థిరత్వానికి ముప్పుగా మారుతున్న ఈ దాడులు ప్రపంచ సరఫరా గొలుసును కూడా ప్రభావితం చేస్తున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఈద్, నౌరోజ్ పండుగల శుభాకాంక్షలు తెలియజేసిన మోదీ, ఈ పర్వదినాలు పశ్చిమ ఆసియాలో శాంతి, స్థిరత్వం, సుభిక్షత తీసుకురావాలని ఆకాంక్షించారు. సముద్ర మార్గాల్లో రవాణా స్వేచ్ఛను కాపాడడం అత్యంత కీలకమని, నౌకా మార్గాలను తెరిచి ఉంచడం, వాటిని సురక్షితంగా చూసుకోవడం అవసరమని ఆయన స్పష్టం చేశారు. ఇరాన్లో ఉన్న భారతీయుల భద్రతకు అక్కడి ప్రభుత్వం అందిస్తున్న సహకారాన్ని కూడా ప్రధాని ప్రశంసించారు. యుద్ధం ప్రారంభమైన తరువాత మోడీ, ఇరాన్ అధ్యక్షుడితో జరిపిన రెండో ఫోన్ సంభాషణ ఇదే కావడం గమనార్హం. ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్రాయెల్ ఇరాన్పై దాడులు ప్రారంభించగా, ఇరాన్ ప్రతిదాడులు చేపట్టింది. ముఖ్యంగా ప్రపంచ ఇంధన సరఫరాలో కీలకమైన హార్మూజ్ జలసంధిపై ఇరాన్ నియంత్రణ ఉండటం పరిస్థితిని మరింత సున్నితంగా మార్చింది. ప్రపంచ ఇంధన రవాణాలో సుమారు 20 శాతం ఈ మార్గం ద్వారానే జరుగుతుండటంతో, దీనిపై ఎలాంటి అంతరాయం వచ్చినా అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం పడే అవకాశం ఉంది. ప్రస్తుతం పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని అన్ని సమస్యలనూ చర్చలు, దౌత్య మార్గాల్లోనే పరిష్కరించుకోవాలని చెబుతూ, భారత్ స్థిరమైన వైఖరిని మోడీ మరోసారి పునరుద్ఘాటించారు. అనంతరం సౌదీ అరేబియా, యూఏఈ, ఖతార్, బహ్రెయిన్, కువైట్, జోర్డాన్, ఫ్రాన్స్, మలేషియా తదితర దేశాల నాయకులతో ఫోన్లో మాట్లాడిన మోదీ.. పశ్చిమాసియాలో తాజా పరిస్థితులపై చర్చించారు.
ఆరు గ్యారంటీలపై ప్రైవేట్ బిల్లు
మన తెలంగాణ/హైదరాబాద్: ఆరు గ్యారంటీలకు చట్టబద్ధత కోసం అసెంబ్లీలో ప్రైవేట్ మెంబర్ బిల్లు పెడతామని బిఆర్ఎ స్ వర్కింగ్ ప్రెసిడెంట్, కెటిఆర్ ప్రకటించారు. తాము సభలో బిల్లు ప్రవేశపెట్టేలా అనుమతి ఇవ్వాలని అసెంబ్లీ స్పీకర్ను, శాసనమండలి చైర్మన్ను కలిసి కోరుతున్నామని అన్నారు. కాంగ్రెస్ హామీ ఇచ్చిన అంశమే అయినందున ఆ పార్టీ కూడా బిల్లుకు మద్దతు ఇవ్వాలని కోరారు. సిఎం రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారం రోజున 6 గ్యారంటీల దస్త్రంపై సంతకం చేశారని, అభయహస్తం అనే దస్త్రంపై రేవంత్రెడ్డి తొలి సంతకం చేశారని గుర్తు చేశారు. ఉభయ సభల్లో గత గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తన ప్రసంగంలో చెప్పారని ప్రస్తావించారు. వంద రోజుల్లో అమలు చేస్తామన్న ఆరు గ్యారంటీల్లో అరగ్యారంటీ కూడా ఇప్పటివరకు అమలు కాలేదని విమర్శించారు. ఆరు గ్యారంటీలకు చట్టబద్దత కోరుతూ వచ్చే శుక్రవారం నాడు శాసనసభలో తాము ప్రైవేటు బిల్లు పెట్టాలని నిర్ణయించామని చెప్పారు. తెలంగాణ భవన్లో శనివారం బిఆర్ఎస్ సీనియర్ నేతలు, లీగల్ సెల్ విభాగంతో కెటిఆర్ సమావేశం అయ్యారు. ఆరు గ్యారంటీలకు చట్టబద్ధత అంశంపై ప్రైవేట్ మెంబర్ బిల్లుపై చర్చించారు. అనంతరం బిఆర్ఎస్ నేతలతో కలిసి కెటిఆర్ మీడియాతో మాట్లాడారు. ఎన్టిఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు.. బిజెపి శాసనసభాపక్షనేత సి.హెచ్. విద్యాసాగర్ రావు ప్రైవేట్ మెంబర్ బిల్లు ప్రవేశపెడితే, గవర్నమెంట్ ఆహ్వానించి, దానిని చట్టం కూడా చేసిందని తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో ప్రైవేట్ మెంబర్ బిల్లు ప్రవేశపెట్టిన చరిత్ర అసెంబ్లీకి ఉందని ప్రస్తావించారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఈ బిల్లుకు మద్దతు ఇవ్వాలని కోరారు. ప్రైవేట్ మెంబర్ బిల్లును బిజెపి వ్యతిరేకించినా ఇబ్బంది లేదన్నారు. కాంగ్రెస్ పార్టీ ఓట్ల కోసం కోటి మోసాలు చేసిందని ధ్వజమెత్తారు. ప్రజల నుంచి ఓట్లు రాబట్టడానికి అడ్డగోలు హామీలు ఇచ్చిందని ఆరోపించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 840 రోజులు అయినా ఆరు గ్యారంటీలు ఎందుకు అమలు చేయట్లేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు పెద్ద ఫ్రాడ్ అని ఎద్దేవా చేశారు. ప్రపంచ ఎన్నికల చరిత్రలోనే అతిపెద్ద ఫ్రాడ్ కాంగ్రెస్ పార్టీ అభయహస్తం మేనిఫెస్టో అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. సిఎం సంతకం చేసిన ఫైల్ ఎందుకు దొరకడం లేదని నిలదీశారు. ఈ ఫైల్ ఢిల్లీ విమాన ప్రయాణంలో పోయిందా.. ఎఫ్ఎస్ఎల్ అగ్నిప్రమాదంలో కాలిపోయిందా..? అని ప్రశ్నల వర్షం కురిపించారు. కాంగ్రెస్ సర్కార్ ఇంకా ఒక బడ్జెట్ మాత్రమే ప్రవేశపెట్టాల్సి ఉందని.. ఆరు గ్యారంటీలు ఎప్పుడు అమలు చేస్తారని ప్రశ్నించారు. చట్టం అయితే అన్ని వర్గాలకు లాభం ఆరు గ్యారంటీలు చట్టం అయితే అన్నివర్గాలకు లాభం కలుగుతుందని కెటిఆర్ చెప్పారు. ఆరు గ్యారంటీలు చట్టంగా మారితే ఆడబిడ్డలందరికీ ప్రభుత్వం రూ.2,500 ఇవ్వాల్సి వస్తుందని, రాష్ట్రంలోని వృద్ధులందరికీ రూ.4 వేల పెన్షన్ హక్కు వస్తుందని తెలిపారు.రూ. 5 లక్షల విద్యా భరోసా కార్డులు ఇవ్వాల్సిన అనివార్యం ప్రభుత్వానికి ఏర్పడుతుందని పేర్కొన్నారు. ఈ బిల్లు చట్టం అయితే రైతన్నలకు రైతుబంధు ఎగగొట్టడానికి ప్రభుత్వానికి వీలుండదని అన్నారు. రైతుబంధుతో సహా ఇచ్చిన అన్ని హామీలు ప్రభుత్వం అమలు చేయాల్సి వస్తుందని చెప్పారు. ఈ చట్టం వలన అన్నదాతలకు, ఆటో అన్నలకు, మహిళలకు, విద్యార్థులకు ప్రతి ఒక్కరికీ లబ్ధి కలుగుతుందని తెలిపారు. కౌలు రైతులకు కూడా రూ.15,000 ఇస్తామని చెప్పారని, 5 లక్షల మంది దివ్యాంగులకు రూ.6,000 పెన్షన్ ఇస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల సకాలంలో విడుదల చేస్తామని చెప్పారని అన్నారు. రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా దగా పడ్డ తెలంగాణ ప్రజల తరపున తాము ఆరు గ్యారంటీలకు చట్టభద్దత కోసం ప్రైవేట్ బిల్లును పెడతామని వెల్లడించారు. ఆరు గ్యారంటీలు చట్టంగా మారితే లబ్దిదారులు న్యాయస్థానాలను ఆశ్రయించి అయినా తమకు రావాల్సిన ప్రయోజనాలు పొందవచ్చని అన్నారు. ఎంఎల్ఎలపై ఒత్తిడి తేవాలి: ప్రజలకు కెటిఆర్ పిలుపు రాష్ట్రంలో ఆరు గ్యారంటీలకు చట్ట భద్దత కోసం తాము పెట్టే ప్రైవేట్ బిల్లుకు మద్దతు ఇవ్వాలని ప్రజలు వారి నియోజకవర్గాల్లో ఎంఎల్ఎలపై ఒత్తిడి తేవాలని కోరారు. ఈ బిల్లును ప్రవేశపెట్టిన తర్వాత తాము అన్ని పార్టీల నేతలను కలిసి మద్దతు ఇవ్వాలని కోరుతామని అన్నారు. ఆరు గ్యారంటీల బిల్లుకు మద్దతు కోసం అన్ని పార్టీలకు లేఖలు రాస్తామని చెప్పారు. మహిళలకు నెలకు రూ.2500 ఇస్తామన్నారని, వెంటనే అమలు చేయాలని కెటిఆర్ డిమాండ్ చేశారు. పింఛను రూ.2 వేల నుంచి రూ.4 వేలకు పెంచుతామన్నారని, వెంటనే పెంచాలని అన్నారు. విద్యార్థులకు విద్యా భరోసా కార్డులు ఇస్తామన్నారని, వెంటనే ఇవ్వాలని, కౌలు రైతులకు రూ.15 వేలు ఇస్తామన్నారని, అదీ అమలు చేయాలని డిమాండ్ చేశారు. తాము పెట్టే బిల్లు పాస్ అయితే హామీలన్నీ చట్ట ప్రకారంగా అమలవుతాయని స్పష్టం చేశారు. ఈ బిల్లు చట్ట రూపం దాలిస్తే ప్రభుత్వాన్ని గల్లా పట్టి నిలదీసి తమకు కావలసిన లబ్ధిని దక్కించుకునే హక్కు ప్రజలకు కలుగుతుందని చెప్పారు. హామీలన్నీ అమలు చేసినానని చెబుతున్న రేవంత్ రెడ్డికి దమ్ముంటే తెలంగాణలో ఎక్కడైనా సెక్యూరిటీ, పోలీసు బలగాలు లేకుండా ప్రజలతో చర్చకు రావాలని కెటిఆర్ సవాల్ విసిరారు. రాహుల్ గాంధీ వెళ్లిన అశోక్ నగర్ వస్తారా.. తెలంగాణలోని ఇతర ప్రాంతానికి వస్తారా..అనేది ఆయనే నిర్ణయించుకోవాలని అన్నారు.
నేడు నర్మెట్ట ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ ప్రారంభం
మన తెలంగాణ/నంగునూర్ : ఆయిల్ పామ్ పంట సాగులో తెలంగాణను దేశానికి దిక్సూచిగా నిలపాలని రాష్ట్ర వ్యవసా య శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. నంగునూ ర్ మండలం నర్మెట్టలో సిఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఆ యిల్ పామ్ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవం నేపథ్యంలో అధికారుల తో కలిసి ఏర్పాట్లను రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్తో కలసి పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిద్దిపేట జిల్లా రాష్ట్రానికే కేంద్ర బిందువులాగా ఉందని రాష్ట్రంలోని వివిధ జిల్లాలలో పండించిన పంటను నర్మెట పామ్ ఆ యిల్ ఫ్యాక్టరీకి తీసుకురావడానికి రైతులకు సులువుగా ఉం టుందని అన్నారు. తెలంగాణలోనే మొదటి ఆయిల్ పామ్ సి ఎం రేవంత్రెడ్డి చేతుల మీదుగా ప్రారంభం అవుతుందని, రా ష్ట్రంలో సిద్దిపేట జిల్లా నుంచి ఆయిల్ సప్లై చేసే అదృష్టం నర్మెట్టకు దక్కిందన్నారు. గత 5 సంవత్సరాల నుంచి 30 జిల్లాల నుంచి రైతులు ఆయిల్ పామ్ సాగుకు ముందుకు రావడంతో పాటు 30 జిల్లాలో ప్రైవేట్ కంపెనీలు కూడా ముందుకు వచ్చాయన్నారు. రాష్ట్రంలోని రైతులపై తనకున్న మమకారంతోనే వ్యవసాయ శాఖ మంత్రి అయిన తర్వాత మొదటి సంతకం ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీకి చేశానని గుర్తు చేశారు. యుద్ధ్దప్రాతిపదికన ఫ్యాక్టరీ నిర్మాణం పూర్తి 16 నెలల అతి తక్కువ సమయంలో దేశంలో పూర్తి చేసి న మొదటి ఫ్యాక్టరీ అని ఆయన పే ర్కొన్నారు. ఈ ఫ్యాక్టరీ 300 కోట్లతో 32 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించినట్లు తెలిపారు. 30 టన్ను ల నుండి 120 టన్నుల వరకు దీని సామర్థ్యం ఉందన్నారు. హైదరాబాద్ మి నహా అన్ని జిల్లాల్లో ఆయిల్ పామ్ సాగు చేయడానికి అవకాశం ఉందని, గతంలో రాష్ట్రం లో ఎక్క డ సాగు చేసిన దానిని అశ్వారావుపేటకి తీసుకెళ్లాల్సి వచ్చేదన్నారు. ఇప్పుడు రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సిద్దిపేట జిల్లాలో తక్కువ సమయంలో ఈ ఫ్యాక్టరీ ఉత్పత్తి చేయడమే కాకుండా 3 రోజుల్లో రైతుల ఖాతాల్లో డబ్బు జమ చేయ డం జరుగుతుందన్నారు. ఈ ఫ్యాక్టరీలో విడుదలైన వ్యర్థాలతో 4 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి జరుగుతుందని తెలిపారు. ఇ క్కడే స్వతంత్రముగా ఆయిల్ రిఫైనరీ ప్రారంభానికి సిఎం చేతుల మీదుగా శంకుస్థాపన చేయబోతున్నామి తెలిపారు. అంతే కాకుండా నేరుగా విజయ బ్రాండ్ ద్వారా లబ్ధిదారులకు ఆయిల్ వస్తుందన్నారు. తెలంగాణలో ఎక్కడ ఆయిల్ ఫామ్ సా గు చేసిన ఆయిల్ ఉత్పత్తి ఇక్కడి నుండే జరుగుతుందన్నారు. ఏ వాతావరణంలో అయినా ఆయిల్ పామ్ సాగు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని వాతావరణ పరిస్థితుల్లో ఆయిల్ పామ్ సాగు చేయవచ్చన్నారు. మల్లన్నసాగర్ రాకముందే ఇక్కడ మొక్కలు పెట్టడం జరిగిందని, కాళేశ్వరంతో పాటు ఆ ప్రాజెక్టు కింద ఉన్న డ్యాంలను బట్టి ఈ ఫ్యాక్టరీ ని ర్మించలేదన్నారు. మలేషియా కంటే కూడా మన దగ్గర అధిక ఆయిల్ ఇక్కడి నుండే వస్తుందన్నారు. ఈ ఫ్యాక్టరీ ప్రజలది, ప్ర జల సంపదతో నిర్మించింది కాబట్టి ఎప్పటికైనా ఈ ప్యాక్టరీ ప్రజలకే సొంతం అన్నారు. పెండింగ్ ఉన్న ప్రాజెక్ట్లు పూర్తి చే సీ ప్రజల అవసరాలు తీర్చే బాధ్యత ప్రభుత్వాలది అని ఎల్లంపల్లి కాళేశ్వరానికి జీవనా డి ఎల్లంపల్లి అయితే ఎక్కడి నుండి నీళ్లు తరలించాలన్న ఎల్లంపల్లి కీలకం అవుతుందని, ఎల్లంపల్లి నుండి నీళ్లు కాంగ్రెస్ ప్రభుత్వంతెస్తే స్విచ్ బిఆర్ఎస్ ప్రభు త్వం వాళ్ళు నొక్కారని ఎద్దేవా చేశారు. కేంద్ర ప్రభుత్వం రా ష్ట్రానికి రావలసినది వాటాగా ఇస్తున్నారని అందులో కేం ద్రం ఇచ్చేది ఇచ్చేది ఏమి లేదన్నారు. తాను వచ్చిన తరువాత 5 ఫ్యాక్టరీలు సంతకం చేసిన ముందుగా పూర్తి చేసింది నర్మెట్ట అని అన్నారు. ఇది అన్ని జిల్లాలకు అనుగుణంగా మద్యలో ఉండడమే కాకుండా. హైదరాబాద్కి కూడా దగ్గరలో ఉంటుందన్నారు. ఈ ఫ్యాక్టరీ ఆయిల్ పామ్ రెమ్యునరేషన్ నుండి క ట్టిందని ఇది కేవలం ప్రజల డబ్బు. ప్రజల సొత్తేనన్నారు. గ తంలో టన్నులు ఉంటే తాను వచ్చాక 21 వేలు ట న్ను అయిందని మున్ముందు 25 వేలు అయ్యేలాగా కృషి చేస్తానన్నారు. రైతులంతా ఆయిల్ పామ్ సాగుపై దృష్టి సారించాలి: మంత్రి పొన్నం ప్రభాకర్ రైతులంతా ఆయిల్ పామ్ సాగుపై దృష్టి సారించాలని రవా ణా, బిసి సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. తెలంగాణ లో ఆయిల్ ఫామ్ అభివృద్ధి చేయడానికి తాను స్వయంగా ఆయిల్ పామ్ రైతుగా ఫ్యాక్టరీ నిర్మాణానికి పూర్తిక కార్యదీక్ష చేపట్టామన్నారు. గుజరాత్లో పాలకు కురియన్ మాదిరి ఆయిల్ పామ్కి తుమ్మల నాగేశ్వరరావు బ్రాండ్ అం బాసిడర్ అని కొనియాడారు. ఉత్తర తెలంగాణకు ఈ ఫ్యాక్టరీ ఆయిల్ ఫామ్ సాగు చేసిన వారికి సిద్దిపేట ప్రధాన కేంద్రంగా ఉండబోతుందన్నారు. ఆయిల్ ఫ్యాక్టరీ ప్రారంభంతో పాటు రిఫైనరీకి శంకుస్థాపన చేస్తారన్నారు. రైతులంతా ఆయిల్ పా మ్ సాగుపై దృష్టి సారించి ఎలాంటి నష్టాలు లేకుండా లాభా లు గడించాలన్నారు. గంటకు 30 టన్నుల నుండి 180 టన్నుల క్రషింగ్ కెపాసిటీ ఈ ఫ్యాక్టరీ కి ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, ఆయిల్ ఫెడ్ చైర్మన్ జంగా రాఘవ రెడ్డి,సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డి ,ఇతర ముఖ్య నేతలు అధికారులు పాల్గొన్నారు.
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో ప్రజల భాగస్వామ్యం, పారదర్శకతకు ప్రాధాన్యం ఇస్తూ ప్రభుత్వం పలు సంస్కరణలను అమలు చేస్తూ ప్రజలకు మరింత చేరువైంది. ప్రజల ఫిర్యాదుల పరిష్కారానికి ప్రజావాణి కార్యక్రమాన్ని ప్రారంభించి డిజిటల్ ట్రాకింగ్ సౌకర్యం కల్పించడంతో పాటు భూమి రికార్డుల ఆధునీకరణలో భాగంగా భూ భారతీ చట్టం-2025 అమలు చేసి ప్రతి భూభాగానికి ప్రత్యేక గుర్తింపు సంఖ్యను ప్రవేశపెట్టిందని సామాజిక, ఆర్థిక సర్వే నివేదిక ప్రశంసించింది. డిజిటల్ సేవల్లో ముందంజలో నిలుస్తూ టి-వాలెట్ ద్వారా పౌర సేవలను విస్తరించిందని పేర్కొంది. మహిళల భద్రత కోసం షీ టీమ్స్, భరోసా కేంద్రాలు, టీ సేఫ్ సేవలను బలోపేతం చేసిందని పేర్కొంది. డ్రగ్స్ నియంత్రణలో కఠిన చర్యలు తీసుకుంటూ ఈగల్ (యాంటీ నార్కోటిక్స్ బ్యూరో) అనేక కేసులు నమోదు చేసిందని పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రజల భాగస్వామ్యం, పారదర్శకత, బాధ్యతాయుత పాలనకు ప్రాధాన్యం ఇస్తూ అభివృద్ధి లక్ష్యాలను ప్రజల ఆశయాలకు అనుగుణంగా అమలు చేస్తోందని కితాబు ఇచ్చింది. ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రజావాణి కార్యక్రమాన్ని ప్రారంభించి, మహాత్మా జ్యోతిబా ఫూలే ప్రజా భవన్లో ఫిర్యాదులు స్వీకరించి, ప్రత్యే క డిజిటల్ పోర్టల్ ద్వారా ట్రాకింగ్ సౌకర్యం కల్పించిందని పేర్కొంది. భూమి రికార్డుల ఆధునీకరణలో భాగంగా తెలంగాణ భూ భారతీ చట్టం-2025 అమలులోకి తీసుకువచ్చి, ప్రతి భూభాగానికి ప్రత్యేక గు ర్తింపు సంఖ్య (భూధార్) ప్రవేశపెట్టిందని పేర్కొం ది. భూ వివాదాల పరిష్కారానికి డిజిటల్ పోర్టల్, ఏఐ ఆధారిత చాట్బాట్, ప్రత్యేక ట్రిబ్యునల్స్ ఏర్పా టు చేసిందని పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వ టి---వాలెట్ వినియోగం పెరిగి, 2025 డిసెంబర్ నాటికి రూ. 2,974 కోట్ల లావాదేవీలు నమోదు అయ్యాయని పే ర్కొంది. అలాగే మీ టికెట్ యాప్ ద్వారా డిజిటల్ టికెటింగ్, యుటిలిటీ చెల్లింపులు అందుబాటులోకి తీసుకొచ్చిందని పేర్కొంది. విద్యా రంగంలో టీ- శా ట్ ద్వారా కోట్లాది మంది విద్యార్థులకు శాటిలైట్, డిజిటల్ ప్లాట్ఫారమ్ల ద్వారా శిక్షణ అందిస్తోంద ని, అలాగే ఈ ప్రభుత్వం 67,763 ఉద్యోగాలను భ ర్తీ చేసి పరిపాలనా వ్యవస్థను బలోపేతం చేసిందిదని పేర్కొంది. డ్రగ్స్ నియంత్రణలో తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో కఠిన చర్యలు తీసుకుని 2025లో వేల కేసులు నమోదు చేసి అనేక మందిని అరెస్ట్ చేయడంతో పాటు డ్రగ్స్ వాడకం, వాటి వల్ల కలిగే అనార్థలకు వ్యతిరేకంగా ప్రజలలో అవగాహన కల్పిస్తోందని పేర్కొంది. డిజిటల్ సేవలలో రా ష్ట్రం ముందంజలో ఉండిదని, వాట్సప్ యాప్ ద్వా రా పౌర సేవలు అందిస్తున్న తొలి రాష్ట్రంగా నిలిచిందని ప్రశంసించింది. పిల్లల రక్షణ కోసం ఫేస్ రికగ్నిషన్ టెక్నాలజీతో తప్పిపోయిన పిల్లలను గుర్తించి కు టుంబాలకు అప్పగించే కార్యక్రమాన్ని విజయవంతంగా అమలు చేస్తోందని పేర్కొంది. గ్రామీణ, పట్ట ణ స్థానిక సంస్థల ఎన్నికలను విజయవంతంగా ని ర్వహించి ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసిందని, ప్రజా పాలన కార్యక్రమం ద్వారా గ్రామ స్థాయిలో అభివృద్ధి, ప్రజల భాగస్వామ్యాన్ని పెంచే చర్యలు అమలు చేస్తోందని పేర్కొంది.
కరీంనగర్ టూటౌన్ ఎస్ఐ ఆత్మహత్య
మన తెలంగాణ /కరీంనగర్ : కరీంనగర్ టూటౌన్ ఎస్ఐ చంద్రశేఖర్ ఆత్మహత్య చేసుకున్నారు. తన అత్తవారింట్లో ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. ఇటీవల ఆతని భార్య దివ్య కూడా ఆత్మహత్య చేసుకోవడంతో మనస్తాపానికి గురై ఈ ఘటనకు పాల్పడినట్లు తెలుస్తోంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కరీంనగర్ నగరంలోని టూటౌన్ పీఎస్లో చంద్రశేఖర్ ఎస్ఐగా పనిచేస్తున్నారు. కరీంనగర్ వన్టౌన్ పీఎస్ పరిధిలోని హనుమాన్నగర్లో చంద్రశేఖర్, దివ్య తమ పిల్లలతో కలిసి నివాసం ఉంటున్నారు. ఈనెల 18న దివ్యకు తీవ్రంగా కడుపునొప్పి వచ్చింది. దీంతో నొప్పిని భరించలేక ఆమె బలవన్మరణానికి యత్నించారు. ఈ విషయాన్ని గమనించిన కుటుంబసభ్యులు ఆమెను నగరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అప్పటికీ నయం కాకపోవడంతో అనంతరం ఆమెను హైదరాబాద్లోని మరో ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడే ఆమె చికిత్స పొందుతూ మృతి చెందారు. భార్య మరణంతో ఎస్ఐ చంద్రశేఖర్ శోకసంద్రంలో మునిగిపోయారు. అతని భార్య మృతి చెందిన అనంతరం ఆయన అంత్యక్రియలకు ఆమె స్వగ్రామం సీతంపేటలోని అత్తవారింటికి వెళ్లారు. భార్య మృతితో మనస్తాపానికి గురై ఆ ఇంట్లోనే ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆయన మృతదేహాన్ని జమ్మికుంట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పసితనంలోనే తల్లిదండ్రులకు దూరమై : చంద్రశేఖర్, దివ్య దంపతులకు పది, ఆరు సంవత్సరాల వయసున్న ఇద్దరు కుమారులు ఉన్నారు. పసిప్రాయంలోనే తల్లిదండ్రులను కోల్పోయిన వారిని చూసి కుటుంబసభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపించారు. దీంతో ప్రాంతం లో విషాదఛాయలు అలముకున్నాయి. అమ్మా, నాన్న మేము మీకు గుర్తుకు రాలేదా: కొడుకులు అశ్వద్ధామ, అభిమన్యు మమ్మల్ని ఒంటరిని చేసి వదిలిపోయారా నాన్న, అమ్మ అం టూ పిల్లలు ఏడుస్తుంటే గ్రామస్తులంతా తల్లడిల్లి పోయా రు. క్షణికావేశంలో తల్లి, తండ్రి ఇద్దరు ఐదు రోజుల వ్యవధిలో మరణించడంతో వీరిద్దరికి కలిగిన మగ పిల్లలు అశ్వద్ధామ (7 ), అభిమన్యు(5) అనాధలయ్యారు. అభం శుభం ఎరుగని ఈ పసిపిల్లలను చూసి గ్రామస్తులు కన్నీటి పర్యంతమయ్యారు. వీరిద్దరూ ఆత్మహత్యకు పాల్పడ్డప్పుడు పిల్ల లు గుర్తుకు రాలేకపోయారని ఆవేదన వ్యక్తం చేశారు.

31 C