శుక్రవారం రాశి ఫలాలు (13-02-2026)
మేషం ఇంటాబయట బాధ్యతలు పెరిగిన సమర్థవంతంగా నిర్వహిస్తారు. గృహమునకు ఆప్తులు ఆగమనం ఆనందం కలిగిస్తుంది. ఆర్థిక పరిస్థితి కొంత అనుకూలిస్తుంది. సోదరులతో స్థిరాస్తి వివాదాలు పరిష్కరించుకుంటారు. వృత్తి ఉద్యోగాలలో పనితీరుతో అధికారులను ఆకట్టుకుంటారు. వ్యాపారమున లాభాలు అందుకుంటారు. వృషభం దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించుకుంటారు. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. ముఖ్యమైన వ్యవహారాల్లో కార్యసిద్ధి కలుగుతుంది. కొన్ని వ్యవహారాలలో తీసుకున్న నిర్ణయాలు మానసికంగా ఆనందం కలిగిస్తాయి. వృత్తి వ్యాపారాలలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఆర్థిక అనుకూలత కలుగుతుంది. మిధునం ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. వృత్తి వ్యాపారాలు ఆశాజనకంగా సాగుతాయి. దూరప్రాంత బంధుమిత్రుల నుండి అందిన సమాచారం ఆనందం కలిగిస్తుంది. నూతన కార్యక్రమాలు ప్రారంభించి సకాలంలో పూర్తి చేస్తారు. సోదరులతో శుభకార్యాలు గూర్చి చర్చిస్తారు. వృధా ఖర్చుల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. ఉద్యోగ వాతావరణం అనుకూలిస్తుంది. కర్కాటకం చిన్ననాటి మిత్రులతో ఏర్పడిన వివాదాలు పరిష్కరించుకుంటారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. స్థిరాస్తి వివాదాలు ఒక కొలిక్కి వస్తాయి. అనారోగ్య సమస్యల నుండి బయటపడతారు. జీవిత భాగస్వామి నుండి శుభవార్తలు అందుతాయి. ఇంటా బయట ఉత్సాహకర వాతావరణం ఉంటుంది. నిరుద్యోగుల ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. సింహం కుటుంబ సభ్యుల నుండి సహాయ సహకారాలు అందుతాయి. సంతానం విద్యా విషయాలలో శుభవార్తలు అందుకుంటారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఋణాలు కొంత వరకు తొలగుతాయి. నూతన వస్త్ర వస్తు లాభాలు పొందుతారు. కొన్ని వ్యవహారాలలో ధైర్యంగా వ్యవహరించి అందరి మన్ననలు పొందుతారు. కన్య చేపట్టిన పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. నూతన వ్యాపార ప్రారంభానికి ప్రయత్నాలు ఫలిస్తాయి. మిత్రుల నుండి అవసరానికి ధన సహాయం లభిస్తుంది. కుటుంబ సభ్యుల నుండి శుభవార్తలు అందుతాయి. వృత్తి ఉద్యోగాలలో ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు. వ్యాపారాలు లాభిస్తాయి. తుల దూరపు బంధువుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. భాగస్వామ్య వ్యాపార విస్తరణకు ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నవి. సోదరుల నుండి ఆశించిన సహాయం లభిస్తుంది. ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చెయ్యడం మంచిదికాదు. అధికారులతో అప్రమత్తంగా వ్యవహరించాలి. వృశ్చికం నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు. ఇతరుల విషయంలో జోక్యం చేసుకోకపోవడం మంచిది. జీవిత భాగస్వామి నుండి కీలక సమాచారం అందుతుంది. వృత్తి ఉద్యోగాలలో సమస్యలు ఎదురైనప్పటికీ నిదానంగా పరిష్కరించుకుంటారు. సంతాన విద్యా విషయాలపై దృష్టి సారించడం మంచిది. ధనస్సు పాత మిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. వృత్తి వ్యాపారాల్లో స్వల్ప లాభాలు అందుకుంటారు. ఇంటాబయట సమస్యలను అధిగమించి ముందుకు సాగుతారు. దైవ సేవా కార్యక్రమాలకు ధన సహాయం అందిస్తారు. ఉద్యోగస్తులు ఉన్నత పదవులు పొందుతారు. నిరుద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. మకరం బంధు మిత్రుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుకుంటారు. ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా సాగుతాయి. దీర్ఘకాలిక సమస్యల నుంచి బయటపడతారు. నూతన కార్యక్రమాలు ప్రారంభించి సకాలంలో పూర్తి చేస్తారు. వృత్తి, ఉద్యోగాల్లో సహోద్యోగుల నుండి శుభవార్తలు అందుతాయి. గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు. కుంభం వృత్తి వ్యాపారాల్లో ఆశించిన పురోగతి సాధిస్తారు. భూ సంభందిత క్రయవిక్రయాల్లో లాభాలు అందుకుంటారు. మిత్రులతో ఏర్పడిన వివాదాలు పరిష్కరించుకుంటారు. నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. ముఖ్య వ్యవహారంలో ఆర్థిక సాయం అందుతుంది. ఉద్యోగమున అధికారులతో చర్చలు అధిగమిస్తారు. మీనం స్ధిరాస్తి విషయంలో సోదరులతో నూతన ఒప్పందాలు కుదురుతాయి. ప్రయాణాలలో నూతన మిత్రుల పరిచయాలు కలుగుతాయి. గృహమున శుభకార్యాల ప్రస్తావన వస్తుంది. ఆర్థిక వ్యవహారాలు కలసివస్తాయి. వాహన యోగం ఉన్నది. వృత్తి ఉద్యోగాలలో సమయ పాలనతో పనులు పూర్తి చేస్తారు.
ଫ୍ୟାକ୍ଟ ଚେକ୍: ୧୫ ଦିନରେ ୮୦୦ ବ୍ୟକ୍ତି ନିରୁଦିଷ୍ଟ ହୋଇଥିବା ଦାବିକୁ ଖଣ୍ଡନ କଲା ଦିଲ୍ଲୀ ପୋଲିସ
ସବୁ ବେଳେ ଚର୍ଚ୍ଚାର ବିଷୟ ପାଲଟିଥାଏ ଦେଶର ରାଜଧାନୀ ଦିଲ୍ଲୀ । କେତେବେଳେ ସରଗରମ ରାଜନୈତିକ ମାହୋଲ ତ କେତେବେଳେ କୌଣସି ଅପରାଧ ଜନିତ ଖବର । ସେହିପରି କିଛିଦିନ ତଳେ ଦିଲ୍ଲୀକୁ ବୋମା ଧମକର ଖବର ସାରା ଦେଶରେ ଚାଞ୍ଚଲ୍ୟ ସୃଷ୍ଟି କରିଥିଲା। ରାଜଧାନୀ ଦିଲ୍ଲୀରେ ଆତଙ୍କ ଖେଳିଗଲା ଯେତେବେଳେ ସହରର ବିଭିନ୍ନ ଅଞ୍ଚଳର ନଅଟି ପ୍ରମୁଖ ସ୍କୁଲକୁ ବୋମା ଧମକ ଆସିଲା। ଏହି ଧମକପୂର୍ଣ୍ଣ କଲଗୁଡ଼ିକ ସକାଳ ୮ଟା ୩୦ ରୁ ୯ଟା ମଧ୍ୟରେ ଆସିଥିଲା, ଯାହା ଫଳରେ ସ୍କୁଲ ପ୍ରଶାସନ ଏବଂ ସୁରକ୍ଷା ଏଜେନ୍ସିଗୁଡ଼ିକ ତୁରନ୍ତ ସତର୍କ ହୋଇଗଲେ। ସୂଚନା ପାଇବା ପରେ, ସ୍କୁଲଗୁଡ଼ିକ ତୁରନ୍ତ ଦିଲ୍ଲୀ ପୋଲିସକୁ ସୂଚନା ଦେଇଥିଲେ। ପୋଲିସ, ଅଗ୍ନିଶମ ବାହିନୀ ଏବଂ ବମ ସ୍କ୍ବାଡ ଦଳ ଘଟଣାସ୍ଥଳରେ ପହଞ୍ଚି ସ୍କୁଲ ପରିସରରେ ସମ୍ପୂର୍ଣ୍ଣ ତଲାସି ଆରମ୍ଭ କରିଥିଲେ।ଧମକକୁ ଗମ୍ଭୀରତାର ସହ ନେଇ, ଅନେକ ସ୍କୁଲର ଛାତ୍ରୀଛାତ୍ରମାନଙ୍କୁ ଶ୍ରେଣୀଗୃହରୁ ବାହାର କରି ସୁରକ୍ଷିତ ସ୍ଥାନକୁ ନିଆଯାଇଥିଲା। କିଛି ସ୍କୁଲ ଛୁଟି ଘୋଷଣା କରିଥିଲା, ଯେତେବେଳେ ଅଭିଭାବକମାନଙ୍କୁ ମଧ୍ୟ ତୁରନ୍ତ ସୂଚନା ଦିଆଯାଇଥିଲା। ଇତିମଧ୍ୟରେ ଏକ ପୋଷ୍ଟ ସୋସିଆଲ ମିଡିଆରେ ବହୁମାତ୍ରାରେ ସେୟାର ହେଉଥିବାର ଦେଖିବାକୁ ମିଳିଛି । ଯେଉଁଥିରେ ଉଲ୍ଲେଖ ରହିଚି, କେବଳ ୨୦୨୬ ମସିହାର ପ୍ରଥମ ୧୫ ଦିନରେ ଜାତୀୟ ରାଜଧାନୀ ଦିଲ୍ଲୀରେ ୮୦୦ ରୁ ଅଧିକ ଲୋକ, ବିଶେଷକରି ମହିଳା ଏବଂ ଶିଶୁ ନିଖୋଜ ହୋଇଥିବା ଦାବି ସୋସିଆଲ ମିଡିଆ ପ୍ଲାଟଫର୍ମ ରେ ବହୁମାତ୍ରାରେ ସେୟାର ହୋଇଥିବାର ଦେଖିବାକୁ ମିଳିଛି । ଦିଲ୍ଲୀରେ ମହିଳା ସୁରକ୍ଷାକୁ ପ୍ରଶ୍ନ କରୁଥିବା ହ୍ୟାସଟ୍ୟାଗ୍ ସହିତ ପ୍ରାୟତଃ ଏହି ପୋଷ୍ଟଗୁଡ଼ିକ ନିଖୋଜ ସଂଖ୍ୟାରେ ହଠାତ୍ ଏବଂ ଅଭୂତପୂର୍ବ ବୃଦ୍ଧିକୁ ସୂଚିତ କରୁଛି, ଯାହା ଏକ ଆତଙ୍କର ମାହୋଲ ସୃଷ୍ଟି କରୁଛି । 800 People Missing in Just 15 Days in Delhi! | Is the Capital Really Safe? #DelhiMissing #DelhiCrime #MissingPersons #DelhiPolice #WomenSafety #PublicSafety #IndiaNews #ViralNews #TruthBehindTheData #AnchorReport pic.twitter.com/GZmPNzLJ3M — Aap Ki Khabar (@aapkikhabarnews) February 6, 2026 ଯାହାର ଏକ ଆର୍କାଇଭ ଲିଙ୍କ୍ ଏଠାରେ ଉପଲବ୍ଧ ରହିଛି । ସାତ୍ୟାସତ୍ୟ: ଦାବିରେ ନାହିଁ କୌଣସି ସତ୍ୟତା, ଭାଇରାଲ ଦାବିକୁ ଖଣ୍ଡନ କଲା ଦିଲ୍ଲୀ ପୋଲିସ । ଉକ୍ତ ଦାବି ନେଇ ଅନୁସନ୍ଧାନ କରିବାରୁ କୌଣସି ପ୍ରମୁଖ ଗଣମାଧ୍ୟମ କିମ୍ବା ସ୍ୱୀକୃତିପ୍ରାପ୍ତ ସୋସିଆଲ ମିଡିଆରେ ଏନେଇ କୌଣସି ଖବର ପ୍ରସାରଣ କିମ୍ବା ସେୟାର ହୋଇଥିବାର ପାଇନଥିଲୁ । ଅନୁସନ୍ଧାନରୁ ଦିଲ୍ଲୀ ପୋଲିସର ୱେବସାଇଟରେ ଏନେଇ କିଛି ତଥ୍ୟ ହସ୍ତଗତ ହୋଇଥିଲା । ମିଳିଥିବା ତଥ୍ୟ ଅନୁଯାୟୀ, ୧ ଜାନୁଆରୀ ୨୦୨୬ ରୁ ୧୫ ଜାନୁଆରୀ ମଧ୍ୟରେ ୮୦୭ ଜଣ ନିଖୋଜ ବ୍ୟକ୍ତିଙ୍କ ରିପୋର୍ଟ ଦାଖଲ କରାଯାଇଥିଲା । ଦୈନିକ ହାରାହାରି ୧୫ ଦିନରେ ୮୦୭ ଟି ମାମଲା ପ୍ରତିଦିନ ପ୍ରାୟ ୫୪ ଜଣ ନିଖୋଜ ବ୍ୟକ୍ତି ଥିବାର ଜଣାଯାଉଛି । ଦର୍ଶାଉଛି । ତେଣୁ ପୂର୍ବ ବର୍ଷ ସହ ତୁଳନା କଲେ ଏହା ହ୍ରାସ ପାଇଥିବାର ଦେଖାଯାଇଛି । ଉଦାହରଣ ସ୍ୱରୂପ, ୨୦୨୫ ମସିହାର ସମ୍ପୂର୍ଣ୍ଣ ବର୍ଷରେ, ମୋଟ ୨୪,୫୦୮ ଜଣ ନିଖୋଜ ହୋଇଥିଲେ, ଯାହା ପ୍ରତିଦିନ ହାରାହାରି ପ୍ରାୟ ୬୭ ଜଣ ଥିଲେ । ଦିଲ୍ଲୀ ପୋଲିସ ଯୁଗ୍ମ ଆୟୋଗ ଏବଂ ଲୋକସମ୍ପର୍କ ଅଧିକାରୀ ସଞ୍ଜୟ ତ୍ୟାଗୀ ନିଖୋଜ ବ୍ୟକ୍ତିଙ୍କ ସଂଖ୍ୟା ହଠାତ୍ ବୃଦ୍ଧି ପାଇବାର ଦାବିକୁ ଭିତ୍ତିହୀନ ଏବଂ ଗୁଜବ ବୋଲି କହି ଖଣ୍ଡନ କରିଛନ୍ତି । ତ୍ୟାଗୀଙ୍କ ଅନୁଯାୟୀ, ଜାନୁଆରୀ ୨୦୨୬ ରେ ପୂର୍ବ ବର୍ଷଗୁଡ଼ିକର ଜାନୁଆରୀ ତୁଳନାରେ ନିଖୋଜ ମାମଲା ସଂଖ୍ୟା ହ୍ରାସ ପାଇଛି । हम यह स्पष्ट करना चाहते है कि गुमशुदगी, विशेषकर बच्चों के लापता होनें को लेकर फैलायी जा रही अफवाहों से घबराने की कोई आवश्यकता नहीं है। विगत वर्षों की तुलना में गुमशुदगी के मामलों में वृद्धि नहीं हुई है। दिल्ली पुलिस त्वरित जांच व कार्रवाई के साथ नागरिकों की सुरक्षा के लिए… pic.twitter.com/WjV1MCoTEM — Delhi Police (@DelhiPolice) February 5, 2026 ୫ ଫେବୃଆରୀ ୨୦୨୬ରେ ଦିଲ୍ଲୀ ପୋଲିସ ଏନେଇ ଏକ ପୋଷ୍ଟ କରିଥିଵାର ଦେଖୁବାକୁ ମିଳିଛି । ଉକ୍ତ ପୋଷ୍ଟରେ ଉଲ୍ଲେଖ ରହିଛି, ଆମେ ସ୍ପଷ୍ଟ କରିବାକୁ ଚାହୁଁଛୁ ଯେ ନିଖୋଜ ବ୍ୟକ୍ତି, ବିଶେଷକରି ପିଲାମାନଙ୍କ ସମ୍ପର୍କରେ ପ୍ରଚାରିତ ଗୁଜବ ଯୋଗୁଁ ଭୟଭୀତ ହେବାର କୌଣସି ଆବଶ୍ୟକତା ନାହିଁ । ପୂର୍ବ ବର୍ଷ ତୁଳନାରେ ଚଳିତ ବର୍ଷ ନିଖୋଜ ମାମଲାରେ କୌଣସି ବୃଦ୍ଧି ହୋଇନାହିଁ । ଦିଲ୍ଲୀ ପୋଲିସ ତୁରନ୍ତ ତଦନ୍ତ ଏବଂ କାର୍ଯ୍ୟାନୁଷ୍ଠାନ ମାଧ୍ୟମରେ ନାଗରିକଙ୍କ ସୁରକ୍ଷା ପାଇଁ ପ୍ରତିବଦ୍ଧ। ଦିଲ୍ଲୀ ପୋଲିସର ଯୁଗ୍ମ ପୋଲିସ କମିଶନର / ଜନସମ୍ପର୍କ ଅଧିକାରୀ ଶ୍ରୀ ସଞ୍ଜୟ ତ୍ୟାଗୀଙ୍କ ବାର୍ତ୍ତା । ତେଣୁ ଏଥିରୁ ପ୍ରମାଣିତ ହେଲା ଯେ, ଦାବିରେ ନାହିଁ କୌଣସି ସତ୍ୟତା । ଉକ୍ତ ଦାବିକୁ ଦିଲ୍ଲୀ ପୋଲିସ ଖଣ୍ଡନ କରିବା ସହ ଗତବର୍ଷ ତୁଳନାରେ ଚଳିତ ବର୍ଷ ନିଖୋଜ ତାଲିକାରେ ଅଧିକ ମାମଲା ରହିନାହିଁ ।
అడివి శేష్ దర్శకత్వంలోఅకీరా నందన్ సినీ అరంగేట్రం?
హైదరాబాద్: ప్రముఖ సినీహీరో పవన్ కల్యాణ్ తనయుడు అకీరా నందన్ సినీ అరంగేట్రంపై మళ్లీ చర్చ జోరందుకుంది. అకీరా ఎంట్రీ ఎప్పుడు? ఎవరి దర్శకత్వంలో? అన్న విషయమె కొంత కాలంగా చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు ఈ చర్చలో హీరో/డైరెక్టర్ అడివి శేష్ పేరు వినిపించడం ఆసక్తిని మరింత పెంచుతోంది. ఇంతకుముందు అకీరాను శేఖర్ కమ్ముల పరిచయం చేయబోతున్నారనే వార్తలు వినిపించాయి. కానీ తాజాగా అడివి శేష్ అకీరా అరంగేట్రం బాధ్యతలు తీసుకుంటారన్న ప్రచారం ఊపందుకుంది. అకీరాతో […] The post అడివి శేష్ దర్శకత్వంలోఅకీరా నందన్ సినీ అరంగేట్రం? appeared first on Visalaandhra .
థియేటర్లలోనే శివాజీ`లయ కొత్త చిత్రం?
హైదరాబాద్: శివాజీ, లయ జంటగా నటించిన సినిమా ‘సంప్రదాయని సుప్పిని సుద్దపూసని’ చిత్రం థియేటర్లలోనే విడుదల చేయాలని ఈ చిత్రాన్ని ఈటీవీ విన్ టీమ్తో కలిసి నిర్మించిన హీరో శివాజీ నిర్ణయించుకున్నట్లు సమాచారం. నిజానికి ఫిబ్రవరి 12న ఈ చిత్రం ఈటీవీ విన్లో నేరుగా స్ట్రీమింగ్ అవుతుందని ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు. కానీ అలా జరగలేదు. శివాజీ ఈ సినిమాకు నిర్మాత కూడా కావడంతో చివరి నిమిషంలో ఆయన ఓటీటీలో కాకుండా థియేటర్లలోనే విడుదల చేయాలని నిర్ణయం […] The post థియేటర్లలోనే శివాజీ`లయ కొత్త చిత్రం? appeared first on Visalaandhra .
ଫ୍ୟାକ୍ଟ ଚେକ୍: ଭାଇରାଲ ଭିଡିଓଟି ଓଡ଼ିଶାର ଅଟେ, ୟୁସିଜି ନିୟମ ସହ ଉକ୍ତ ଭିଡ଼ିଓର ନାହିଁ କୌଣସି ସମ୍ପର୍କ
UGCର ନୂଆ ନିୟମକୁ ନେଇ ବଢୁଛି ବିବାଦ । ଜାନୁଆରୀ ୨୭ରେ ପ୍ରସାରିତ ଏକ ଖବର ଅନୁଯାୟୀ, ଚର୍ଚ୍ଚା ହେଉଛି ନୂଆ ନିୟମ ଯୋଗୁଁ କ୍ୟାମ୍ପସରେ ଭେଦଭାବ ଦୂର ହେବ ନା ବିବାଦ ବଢ଼ିବ? ଜାନୁଆରୀ ୨୦୨୬ରେ ୟୁନିଭରସିଟି ଗ୍ରାଣ୍ଟସ୍ କମିଶନ ଦେଶର କଲେଜ ଏବଂ ବିଶ୍ୱବିଦ୍ୟାଳୟଗୁଡ଼ିକରେ ଜାତିଗତ ଭେଦଭାବ ରୋକିବା ପାଇଁ ଏକ ନୂଆ ନିୟମାବଳୀ ଆଣିଛନ୍ତି । ଏହାକୁ ନେଇ ଏବେ ସାରା ଦେଶରେ ଚର୍ଚ୍ଚା ଓ ବିବାଦ ଦେଖାଦେଇଛି । ଇତିମଧ୍ୟରେ ଏକ ଭିଡିଓ ସୋସିଆଲ ମିଡିଆରେ ଭାଇରାଲ ହେବାରେ ଲାଗିଛି । ଭାଇରାଲ ଭିଡିଓରେ ଏକ ମଶାଳ ଯାତ୍ରା ହେଉଥିବରଦେଖିବାକୁ ମିଳିଛି । ଯାତ୍ରାରେ ମୋଦି ଏବଂ ସାହାଙ୍କ ଫଟୋ ଧରି କିଛି ଆନ୍ଦୋଳନକାରୀ ବିକ୍ଷୋଭ ପ୍ରଦର୍ଶନ କରୁଥିବାର ମଧ୍ୟ ଦେଖିବାକୁ ମିଳିଛି । ତେବେ ଉକ୍ତ ଭିଡିଓଟି ଉକ୍ତ ନୂତନ ୟୁଜିସି ନିୟମକୁ ନେଇ ହୋଇଥିବା ଏକ ଆନ୍ଦୋଳନ ସମୟର ବୋଲି ଦାବି ହୋଇଛି । ଉକ୍ତ ଭିଡିଓ ସେୟାର କରି ୟୁଜର୍ସ ଉଲ୍ଲେଖ କରିଛନ୍ତି, ଗୋଟିଏ ନୂଆ ନିୟମ ଗୋଟିଏ ଯାତୀର ଏକତାର ମୁହଁ ଭାଙ୍ଗିଦେଲା । ଆହୁରି ମଧ୍ୟ ଧର୍ମକୁ ନେଇ ବିଭାଗ ଆକ୍ଷେପ ମୂଳକ ଲେଖା ଉକ୍ତ ପୋଷ୍ଟରେ ଉଲ୍ଲେଖ ରହିଛି । ଅନ୍ୟପଟେ ଭିଡିଓ ଉପରେ ଉଲ୍ଲେଖ ରହିଛି, ଏପର୍ଯ୍ୟନ୍ତ ତ ହିନ୍ଦୁ ଅସୁବିଧାରେ ଥିଲେ ଏବେ ଲାଗୁଚି ପ୍ରଧାନମନ୍ତ୍ରୀ ଅସୁବିଧାରେ ଅଛନ୍ତି । HINDU UNITY IS A MYTH One UGC law and Brahmins dropped the facade of Hindu Unity in one day. Hindus were never one, they will never be one. The basis of this religion is Caste/Varna and it is fundamentally against Unity. To all those Dalits & OBCs who are roaming as… pic.twitter.com/dePJHrIbp9 — Tarun Gautam (@TARUNspeakss) January 27, 2026 ଯାହାର ଏକ ସ୍କ୍ରିନସଟ୍ ତଳେ ଉପଲବ୍ଧ ରହିଛି । ସାତ୍ୟାସତ୍ୟ: ଦାବିଟି ବିଭ୍ରାନ୍ତିକର ଅଟେ, ନୂତନ ୟୁଜିସି ନିୟମ ନେଇ ବିଭିନ୍ନ ସ୍ଥାନରେ ଆନ୍ଦୋଳନ ହେଇଚି ସତ । ହେଲେ ଭାଇରାଲ ଭିଡିଓଟି ଓଡ଼ିଶାର ଅଟେ, ଯାହାକି ଏକ ରାଜନୈତିକ ଆନ୍ଦୋଳନ ସମୟର ଅଟେ । ଉକ୍ତ କିୱାର୍ଡ ବ୍ୟବହାର କରି ଅନୁସନ୍ଧାନ କରିବାରୁ ଏଭଳି ବହୁ ଆନ୍ଦୋଳର ଭିଡିଓ ହସ୍ତଗତ ହୋଇଥିଲା । ହେଲେ କୌଣସି ଭିଡିଓରେ ପ୍ରକୃତ ଏଭଳି ଭାଇରାଲ ହେଉଥିବାର ଛବି ଦେଖିବାକୁ ମିଳିନଥିଲା । ଯଦି ଏଭଳି କୌଣସି ଘଟଣା ଘଟିଥାନ୍ତା ତେବେ ନିଶ୍ଚିତ ଭାବେ କୌଣସି ନା କୌଣସି ଗଣମାଧ୍ୟମରେ ପ୍ରସାରିତ କିମ୍ବା ପ୍ରକାଶିତ ହୋଇଥାନ୍ତା । ଭାଇରାଲ ଭିଡିଓର ସତ୍ୟତା ଜାଣିବାକୁ ଯାଇ ଭାଇରାଲ ଭିଡିଓର କିଛି ଅଂଶକୁ ରିଭର୍ସ ଇମେଜରେ ଅନୁସନ୍ଧାନ କରିଥିଲୁ । ଅନୁସନ୍ଧାନରୁ ଫେସବୁକରେ ଅପଲୋଡ଼ ହୋଇଥିବା ଏକ ଭିଡିଓ ହସ୍ତଗତ ହୋଇଥିଲା । ଉକ୍ତ ଭିଡିଓଟି ସର୍ଵ ଭାରତୀୟ କଂଗ୍ରେସର ସୋସିଆଲ ମିଡିଆ ପେଜରେଅପଲୋଡ଼ ହୋଇଥିବାର ଦେଖିବାକୁ ମିଳିଥିଲା । ଉକ୍ତ ପୋଷ୍ଟରେ ଉଲ୍ଲେଖ ଥିଲା, ଭାରତୀୟ ଜାତୀୟ କଂଗ୍ରେସର ସର୍ବୋଚ୍ଚ ନେତ୍ରୀ । ଶ୍ରୀମତୀ ସୋନିଆ ଗାନ୍ଧୀ ଓ ସର୍ବମାନ୍ୟ ନେତା ଶ୍ରୀ ରାହୁଲ ଗାନ୍ଧୀଙ୍କ ନାମରେ ନ୍ୟାସନାଲ ହେରାଲଡ଼ ମିଥ୍ୟା ମାମଲାରେ ଫସାଇ ଦୀର୍ଘ ଏକ ଦଶନ୍ଧି ଧରି ବଦନାମ କରିବା ପ୍ରତିବାଦରେ ମଶାଲ ଶୋଭାଯାତ୍ରା । ପିସିସି ସଭାପତି ଶ୍ରୀ ଭକ୍ତଚରଣ ଦାସଙ୍କ ସମେତ ଜିଲ୍ଲା ସଭାପତି ପ୍ରକାଶ ଚନ୍ଦ୍ର ଜେନା, ବରିଷ୍ଠ ନେତା ସୁରେଶ ରାଉତରାୟ, ନବଜ୍ୟୋତି ପଟ୍ଟନାୟକ, ଶୁଭେନ୍ଦୁ ମୋହାନ୍ତି, ଯୁବକଂଗ୍ରେସ ସଭାପତି ରଞ୍ଜିତ ପାତ୍ରଙ୍କ ଆଦି ବହୁ ବିଶିଷ୍ଟ ନେତୃବୃନ୍ଦ ଯୋଗଦେଇଥିଲେ । ଉକ୍ତ ଭିଡିଓଟି ଭାଇରାଲ ଭିଡିଓ ସଦୃଶ ହୋଇଥିବାରୁ ଉଭୟ ଭିଡିଓକୁ ତୁଳନା କରିଥିଲୁ । ତୁଳନାରୁ ଉଭୟ ଭିଡିଓ ଗୋଟିଏ ସମୟର ଗୋଟିଏ ଘଟଣାର ବୋଲି ପ୍ରମାଣିତ ହୋଇଥିଲା । ସେହିପରି ବର୍ତ୍ତମାନର ପିସିସି ସଭାପତି ଶ୍ରୀ ଭକ୍ତ ଚରଣ ଦାସ ଉକ୍ତ ଭିଡିଓକୁ ନିଜ ସୋସିଆଲ ମିଡିଆରେ ୨୦ ଡିସେମ୍ବର ୨୦୨୫ରେ ଅପଲୋଡ଼ କରି ଉଲ୍ଲେଖ କରିଛନ୍ତି, ଦଶନ୍ଧିରୁ ଅଧିକ ସମୟ ଧରି, ମୋଦି-ଶାହାଙ୍କ ନେତୃତ୍ୱାଧୀନ ବିଜେପି ବିରୋଧୀଙ୍କୁ ଚୁପ୍ କରିବା ପାଇଁ କେନ୍ଦ୍ରୀୟ ଏଜେନ୍ସିଗୁଡ଼ିକର ଅପବ୍ୟବହାର କରିଆସିଛି ଏବଂ ମିଥ୍ୟା ମାମଲା ମାଧ୍ୟମରେ ଶ୍ରୀ ରାହୁଲ ଗାନ୍ଧୀ ଏବଂ ଶ୍ରୀମତୀ ସୋନିଆ ଗାନ୍ଧୀଙ୍କୁ ବଦନାମ କରିଛି। କୋର୍ଟ ଦ୍ୱାରା ନିଶ୍ଚିତ କରାଯାଇଥିବା ସତ୍ୟର ଜୟ ହୋଇଛି। ମୁଁ ଏହି ରାଜନୈତିକ ପ୍ରତିଶୋଧର ପ୍ରତିବାଦ ପାଇଁ ଭୁବନେଶ୍ୱର କଂଗ୍ରେସ କମିଟି ଦ୍ୱାରା ଆୟୋଜିତ ମଶାଲ ରାଲିରେ ଯୋଗ ଦେଇଥିଲି। ଏହା ଗଣତନ୍ତ୍ର ଏବଂ ସମ୍ବିଧାନକୁ ସୁରକ୍ଷା ଦେବା ପାଇଁ ଏକ ସ୍ପଷ୍ଟ ଦୃଷ୍ଟିକୋଣ ଥିଲା । କଂଗ୍ରେସ ଭୟ ଆଗରେ ମୁଣ୍ଡ ନୁଆଁଇବ ନାହିଁ ଏବଂ ନ୍ୟାୟ ପାଇଁ ଏହି ଲଢ଼େଇ ଜାରି ରହିବ । For over a decade, the Modi-Shah led BJP has misused central agencies to silence the opposition and malign Shri Rahul Gandhi and Smt Sonia Gandhi through false cases. Truth has prevailed as affirmed by the Court. I joined the torch rally organised by the Bhubaneswar Congress… pic.twitter.com/Yl1zXYcITT — Bhakta Charan Das (@BhaktaCharanDas) December 20, 2025 ତେଣୁ ଏଥିରୁ ପ୍ରମାଣିତ ହେଲା ଯେ, ଦାବିଟି ବିଭ୍ରାନ୍ତିକର ଅଟେ, ନୂତନ ୟୁଜିସି ନିୟମ ନେଇ ବିଭିନ୍ନ ସ୍ଥାନରେ ଆନ୍ଦୋଳନ ହେଇଚି ସତ । ହେଲେ ଭାଇରାଲ ଭିଡିଓଟି ଓଡ଼ିଶାର ଅଟେ, ଯାହାକି ଏକ ରାଜନୈତିକ ଆନ୍ଦୋଳନ ସମୟର ଅଟେ ।
‘యుఫోరియా’ప్రతి ఒక్కరూ చూడాలి: మహేశ్
హైదరాబాద్: గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘యుఫోరియా’ సినిమా ఇటీవల విడుదలైంది. తాజాగా ఈ సినిమాను వీక్షించిన మహేశ్ బాబు సోషల్ మీడియాలో తన అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. ‘గుణశేఖర్ తన కథలను తెరకెక్కించే విధానం ఎప్పుడూ ఓ ప్రత్యేక శైలిలో ఉంటుంది. ఈ సినిమా నేను ఎంతో ఎంజాయ్ చేశా… ముఖ్యంగా క్లైమాక్స్ను మలిచిన తీరు బాగుంది. ఈ సినిమాను అందరూ తప్పక చూడండి. గుణశేఖర్, భూమికతో పాటు చిత్రబృందం మొత్తానికి అభినందనలు. గుణశేఖర్ మేకింగ్, ఆయన టెక్నికల్ […] The post ‘యుఫోరియా’ప్రతి ఒక్కరూ చూడాలి: మహేశ్ appeared first on Visalaandhra .
కొలంబో: టీ20 ప్రపంచకప్లో శ్రీలంక వరుసగా రెండో విజయం అందుకుంది. గ్రూప్-బిలో భాగంగా గురువారం కొలంబో వేదికగా పల్లెకెలె అంతర్జాతీయ స్టేడియంలో ఒమన్తో జరిగిన మ్యాచ్లో 105 పరుగుల భారీ తేడాతో గెలుపొం దింది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన ఒమన్ ఫీల్డింగ్ ఎంచుకోగా… తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 225 పరుగుల భారీ స్కోరు సాధించింది. లంక బ్యాటర్లు కుశాల్ మెండిస్ (45 బంతుల్లో 61), పవన్ […] The post లంక చేతిలో ఒమన్ విలవిల appeared first on Visalaandhra .
122 మీటర్ల క్యాచ్… గిన్నిస్ బుక్లో జోస్ బట్లర్?
న్యూదిల్లీ: ఇంగ్లాండ్ వికెట్కీపర్ కమ్ బ్యాటర్ జోస్ బట్లర్ అద్భుతమైన క్యాచ్ అందుకుని వార్తల్లో నిలిచాడు. ఈ రికార్డ్ ఒక ప్రత్యేకమైన ఛాలెంజ్లో నమోదైంది. సుమారు 122 మీటర్ల ఎత్తులో డ్రోన్ నుంచి క్రికెట్ బంతిని వదిలారు. అంత ఎత్తు నుండి వేగంగా వస్తున్న బంతిని జోస్ బట్లర్ కళ్లప్పగించి గమనిస్తూ అద్భుత టైమింగ్తో క్యాచ్ పట్టాడు. ఇంగ్లాండ్ మాజీ ఆటగాడు కెవిన్ పీటర్సన్ ఈ వీడియోను తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసి ప్రశంసించాడు. […] The post 122 మీటర్ల క్యాచ్… గిన్నిస్ బుక్లో జోస్ బట్లర్? appeared first on Visalaandhra .
ముంబై: టీ20 ప్రపంచ కప్ లో ఇటలీ బోణీ కొట్టింది. గ్రూప్-సిలో నేపాల్తో జరిగిన మ్యాచ్లో 10 వికెట్ల తేడాతో ఆ జట్టు ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన నేపాల్ 19.3 ఓవర్లలో 123 పరుగులకే ఆలౌట్ కాగా… ఈ లక్ష్యాన్ని ఇటలీ వికెట్లేమీ కోల్పోకుండా 12.4 ఓవర్లలోనే ఛేదించింది. జస్టిన్ మోస్కా 44 బంతుల్లో 66 పరుగులు, ఆంథోనీ మోస్కా 32 బంతుల్లో 62 పరుగులతో చెలరేగారు. కాగా ఈ టోర్నీలో నేపాల్కు […] The post నేపాల్పై ఇటలీ ఘన విజయం appeared first on Visalaandhra .
అరేపల్లి సమీపంలో పులి జాడలు.. అటవీ శాఖ అలర్ట్
మన తెలంగాణ/హైదరాబాద్: సిద్ధిపేట జిల్లా అరేపల్లి గ్రామం పరిసరాల్లో పులి సంచారం నేపథ్యంలో అటవీ శాఖ అప్రమత్తమైంది. నిన్న పులి కనిపించిన ప్రాంతానికి వాయువ్య దిశగా సుమారు రెండు కిలోమీటర్ల దూరంలో తాజా పాదముద్రలు గుర్తించినట్లు హైదరాబాద్లోని అటవీశాఖ ప్రధాన కార్యాలయం అధికారులు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలకు ఎలాంటి ప్రమాదం కలగకుండా ఉండేలా వెంటనే ట్రాకింగ్ చర్యలను మరింత ముమ్మరం చేశామని వెల్లడించారు. పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని 24 గంటల పర్యవేక్షణ కోసం థర్మల్ ఇమేజింగ్ డ్రోన్లను వినియోగిస్తున్నామని పేర్కొన్నారు. పూణే నుంచి వచ్చిన ప్రత్యేక నిపుణుల బృందం, స్థానిక అటవీ సిబ్బందితో కలిసి గస్తీ నిర్వహిస్తోందని తెలిపారు. గ్రామాల్లో క్షేత్రస్థాయిలో అవగాహన కార్యక్రమాలను నిర్వహించి, ప్రజలు జాగ్రత్త సూచనలు పాటించేలా చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. పులికి ఎలాంటి హాని కలగకుండా సురక్షిత మార్గం కల్పించేందుకు అటవీ శాఖ సమగ్ర చర్యలు కొనసాగిస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు.
. ఖుల్నాలో ఘర్షణ…బీఎన్పీ నాయకుడి మృతి. గోపాల్గంజ్లో పోలింగ్ కేంద్రంపై బాంబు దాడి.. ముగ్గురికి గాయాలు. కార్యకర్తలపై దాడులు జరుగుతున్నాయని జమాత్ ఆరోపణ ఢాకా: బంగ్లాదేశ్ పార్లమెంటు ఎన్నికలు హింసాత్మకంగా మారాయి… గురువారం దేశవ్యాప్తంగా అనేక పోలింగ్ కేంద్రాల వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొనగా, ఖుల్నా జిల్లాలో జరిగిన ఘర్షణలో బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బీఎన్పీ) నేత మొహిబుజ్జమాన్ కోచీ మతి చెందారు. స్థానిక మీడియా కథనాల ప్రకారం, ఖుల్నాలోని అలియా మదరసా పోలింగ్ కేంద్రం వద్ద […] The post బంగ్లా ఎన్నికల్లో హింస appeared first on Visalaandhra .
డిజిటల్ స్కామ్ సెంటర్లపై కంబోడియా దాడులు
కంపోట్: ఆన్లైన్ ద్వారా అక్రమాలకు పాల్పడుతున్న వారిపై ఇటీవల కంబోడియా ఉక్కుపాదం మోపుతున్న సంగతి తెలిసిందే. గత ఏడాది నుంచి జరుగుతున్న ఏరివేతల్లో భాగంగా ఇటీవల సుమారు 200 డిజిటల్ స్కామ్ కేంద్రాలపై పోలీసులు దాడి చేశారు. ఆన్లైన్ స్కామ్లకు పాల్పడుతూ… డిజిటల్ అరెస్టుల ద్వారా బెదిరిస్తూ… కోట్లు కోట్లు కొల్లకొడుతున్న కొన్ని కేంద్రాలపై ఇటీవల కంబోడియా ఉక్కుపాదం మోపింది. అయితే ఓ సెంటర్లోకి వెళ్లిన స్థానిక పోలీసు అధికారులు… అక్కడ ఉన్న సెటప్ను చూసి షాక్ […] The post డిజిటల్ స్కామ్ సెంటర్లపై కంబోడియా దాడులు appeared first on Visalaandhra .
కొట్టుకున్న అధికార, ప్రతిపక్ష ఎంపీలు అంకారా: టర్కీ పార్లమెంట్ రణరంగంగా మారింది. ప్రజాప్రతినిధులు వీధి రౌడీల్లా కొట్టుకున్నారు. పిడిగుద్దులు గుద్దుకుంటూ…తన్నుకుంటూ నానా రభస చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అయింది. ఇస్తాంబుల్ చీఫ్ ప్రాసిక్యూటర్ అకిన్ గుర్లెక్ పార్లమెంట్లో న్యాయశాఖ మంత్రిగా ప్రమాణస్వీకారం చేయబోతుండగా ప్రతిపక్ష ఎంపీలు అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో అధికార-ప్రతిపక్ష ఎంపీలు పరస్పర దాడులకు తెగబడ్డారు. ఒకరినొకరు గుద్దుకుంటూ, తన్నుకుంటూ కనిపించారు. చాలా సేపు ముష్టి యుద్ధం జరిగింది. ఇస్తాంబుల్ చీఫ్ […] The post టర్కీ పార్లమెంటులో రభస appeared first on Visalaandhra .
ప్రజాకంటక ప్రభుత్వాన్నిసాగనంపుదాం: కూనంనేని
కేంద్రంలోని మోదీ పాలనలో దేశ ప్రజలందరికీ … ముఖ్యంగా కార్మికులు, కర్షకులకు తీరని అన్యాయం జరుగుతుందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు విమర్శించారు. ప్రజాకంటక ప్రభు త్వాన్ని కూకటివేళ్లతో పీకేయాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. కేంద్ర కార్మిక సంఘాల సంయుక్త పిలుపులో భాగంగా కార్మిక, కర్షక, ఉద్యోగ, మహిళా, మోటార్, ఆటో, క్యాబ్ వివిధ సంఘాలు సమ్మెల్లో పెద్ద ఎత్తున పాల్గొన్నాయి. చుంచుపల్లి మెయిన్ రోడ్లో నిరసన, ధర్నా నిర్వహించారు. ముఖ్య అతిధిగా పాల్గొన్న […] The post ప్రజాకంటక ప్రభుత్వాన్నిసాగనంపుదాం: కూనంనేని appeared first on Visalaandhra .
న్యూదిల్లీ: ఫ్రాన్స్ నుంచి 114 రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలుకు సంబంధించిన కీలకమైన రక్షణ ఒప్పందానికి కేంద్రం ఆమోదం తెలిపింది. ఇది రూ.3.25 లక్షల కోట్ల విలువైన ఒప్పందం. ఈ ఒప్పందానికి కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ నేతృత్వంలోని ఢిఫెన్స్ కౌన్సిల్ ఆమోదం తెలిపినట్టు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందంతో భారత వాయుసేన పోరాట సామర్థ్యం మరింత పెరుగుతుంది. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ ఈ నెల ద్వితీయార్థంలో […] The post 114 రఫేల్కుకేంద్రం ఓకే appeared first on Visalaandhra .
అంబటిపై మరో కేసు26వరకు రిమాండ్…
విశాలాంధ్ర బ్యూరో – అమరావతి: వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబును కేసులు వెంటాడుతున్నాయి. ఒక వైపు బెయిల్ వస్తే…మరోవైపు ఇంకో కేసులో జైలుకు ఆయన వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే వైద్యకళాశాలలు ప్రైవేటు పరం చేయడానికి వ్యతిరేకంగా వైసీపీ నిర్వహించిన ఉద్యమంలో అధికారులను బెదిరించారంటూ అంబటిపై గుంటూరు జిల్లా పట్టాభిపురం పోలీసులు కేసు నమోదు చేశారు. దీనిపై గుంటూరు ఎక్సైజ్ కోర్టు న్యాయమూర్తి ఈనెల 11న ఆయనకు బెయిల్ మంజూరు చేశారు. రాజమండ్రి జైలు […] The post అంబటిపై మరో కేసు26వరకు రిమాండ్… appeared first on Visalaandhra .
రాజ్ కెసిరెడ్డికిబెయిల్ తిరస్కృతి
విశాలాంధ్ర బ్యూరో – అమరావతి:ఏపీ మద్యం కుంభకోణం కేసులో ప్రధాన నిందితుడు రాజ్ కెసిరెడ్డి బెయిల్ పిటిషన్పై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ‘ఏపీ మద్యం కుంభకోణం చాలా పెద్దది. అధికారులు కుమ్మక్కు కాకపోతే ఇలాంటివి జరగవు’ అని సీజేఐ సూర్యకాంత్ అన్నారు. అరెస్ట్ చేయకపోవడం దురదృష్టకరమ న్నారు. ప్రభుత్వానికి రాజ్ కెసిరెడ్డి సలహాదారు మాత్రమేనన్న వాదనను ధర్మాసనం తోసిపుచ్చింది. కెసిరెడ్డి సలహాదారు మాత్రమే కాదని, మొత్తం కుంభకోణానికి ఆయనే సూత్రధారి అని వ్యాఖ్యానించింది. పదవిలో ఉన్నవారి […] The post రాజ్ కెసిరెడ్డికిబెయిల్ తిరస్కృతి appeared first on Visalaandhra .
సర్కారు ఏకపక్ష విధానాలపై కార్మిక – కర్షకాగ్రహం . కేంద్రం మెడలు వంచేందుకు ఒక్కటైన శ్రామికవర్గం. రోడ్డెక్కని బస్సులుతెరుచుకోని విద్యా సంస్థలు. పనిచేయని బ్యాంకులుపరిశ్రమలు: రైల్`రాస్తా రోకోలు. అన్ని రాష్ట్రాల్లో భారీ ప్రదర్శనలు. మార్మోగిన ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు. పాల్గొన్న 30 కోట్ల మంది. సార్వత్రిక సమ్మె విజయవంతం: కార్మిక సంఘాల ప్రకటన న్యూదిల్లీ: మోదీ ప్రభుత్వ కార్మిక వ్యతిరేక, కార్పొరేట్ అనుకూల విధానాలను కార్మికులు, రైతులు ప్రతిఘటించారు. అమెరితో వాణిజ్య ఒప్పందం, నాలుగు లేబర్ కోడ్లు, […] The post స్తంభించిన భారత్ appeared first on Visalaandhra .
రద్దు చేస్తారా… గద్దె దిగుతారా?
. లేబర్కోడ్లపై గర్జించిన కార్మిక, కర్షక, ఉద్యోగసంఘాలు. రాష్ట్రవ్యాప్తంగా భారీ ప్రదర్శనలు. పోరాడి సాధించుకున్న చట్టాలను కాపాడుకుంటాం: ఈశ్వరయ్య విశాలాంధ్ర బ్యూరో – అమరావతి: రాష్ట్రంలో సార్వత్రిక సమ్మె విజయవంతమైంది. సమ్మెను పురస్కరించుకుని కార్మికులు, కర్షకులు, ఉద్యోగ సంఘాలు పెద్దసంఖ్యలో రోడ్డెక్కారు. రాష్ట్రంలోని అన్ని ముఖ్యపట్టణాల్లో వేలాది మందితో భారీ ప్రదర్శనలు జరిగాయి. పల్లె, పట్నం తేడా లేకుండా కార్మికలోకం కదం తొక్కింది. ఉద్యోగ సంఘాలన్నీ సమ్మెలో భాగస్వామ్యమయ్యాయి. శాఖల వారీ ఉద్యో గులు విధులు బహిష్కరించి […] The post రద్దు చేస్తారా… గద్దె దిగుతారా? appeared first on Visalaandhra .
116 పరుగులకే కుప్పకూలిన నమీబియా.. భారత్ ఘన విజయం
నమీబియాపై టీమిండియా ఘన విజయం సాధించింది. టీ20 వరల్డ్ కప్ 2026లో భాగంగా జరిగిన మ్యాచ్ లో భారత్ ఆల్ రౌండ్ షోతో అదరగొట్టింది. దీంతో ఈ మెగా టోర్నీలో రెండో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. 210 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన నమీబియా 18.2 ఓవర్లలో 116 పరుగులకే కుప్పకూలింది. దీంతో నమీబియాపై 93 పరుగుల తేడాతో టీమిండియా ఘన విజయం సాధించింది. భారత బౌలర్లలో వరుణ్ చక్రవర్తి మూడు వికెట్లు పడగొట్టగా.. హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్ రెండు వికెట్లు తీయగా.. దూబె, బుమ్రా, హర్షదీప్ లు తలో వికెట్ దక్కించుకున్నారు. అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 9 వికెట్ల నష్టానికి 209 పరుగులు చేసింది. ఓపెనర్ ఇషాన్ కిషన్ (61, 24 బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్సులు), హార్దిక్ పాండ్యా(52, 28 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సులు) భారీ షాట్లతో విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడారు.
టీడీపీ, వైసీపీ మాటల యుద్ధం విశాలాంధ్ర బ్యూరో – అమరావతి: శాసన మండలిలో తొలిరోజు జరిగిన ప్రశ్నోత్తరాల నుంచి గవర్నరు ప్రసంగం వరకు రచ్చ జరిగింది. అధికార టీడీపీ, ప్రతిపక్ష వైసీపీ మధ్య మాటల యుద్ధం కొనసాగింది. విశాఖలో విలువైన భూములను 99 పైసలకే కారుచౌకగా కట్టపెట్టడంపై మండలి అట్టుడికింది. ప్రధానంగా రహేజాకు భూములు ఇవ్వడంపై విపక్ష వైసీపీ, అధికార టీడీపీ సభ్యుల మధ్య వాడివేడి చర్చ జరిగింది. రహేజా సాఫ్ట్వేర్ సంస్థ కాదనీ, అది ఒక […] The post భూముల కేటాయింపుపై రచ్చ appeared first on Visalaandhra .
లోక్సభలో బీజేపీ ఎంపీ దూబే తీర్మానం న్యూదిల్లీ: కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ లోక్సభ సభ్యత్వాన్ని రద్దు చేయాలని బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే డిమాండ్ చేశారు. రాహుల్ సభ్యత్వం రద్దు చేసే ప్రక్రియను ప్రారంభించాలని కోరుతూ దూబే నోటీసు ఇచ్చారు. ఇంకా ప్రచురితం కాని భారత సైన్యం మాజీ అధిపతి జనరల్ ఎంఎం నరవణె పుస్తకం సహా పలు వివాదాస్పద అంశాలపై రాహుల్ గాంధీ, బీజేపీ ఎంపీల మధ్య తీవ్ర వాగ్వాదం నడిచిన సంగతి తెలిసిందే. […] The post రాహుల్ సభ్యత్వం రద్దు appeared first on Visalaandhra .
పంచాయతీలకు రూ.387 కోట్లు విడుదల
తొలి విడత ఇప్పటికే రూ.259.36 కోట్లు విడుదల తాజా విడతతో కలిపి మొత్తం విడుదలైన నిధులు రూ.646.36 కోట్లు మన తెలంగాణ/హైదరాబాద్: గ్రామ పంచాయతీల అభివృద్ధికి సంబంధించి 15వ ఆర్థిక సంఘం కింద కేంద్ర ప్రభుత్వం తాజాగా రూ.387 కోట్లు విడుదల చేసింది. ఇదివరకే మొదటి విడతగా రూ.259.36 కోట్లు విడుదల చేసిన కేంద్రం, తాజా విడతతో కలిపి ఇప్పటివరకు మొత్తం రూ.646.36 కోట్లు తెలంగాణకి అందించినట్లు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ తెలిపింది. రాష్ట్రంలో గ్రామపంచాయతీ ఎన్నికలు విజయవంతంగా పూర్తి చేసి, కేంద్ర ప్రభుత్వం కోరిన అన్ని విధాల సమాచారం, నిధుల వినియోగ వివరాలను సమర్పించిన అనంతరం నిబంధనలకు అనుగుణంగా ఈ నిధులు విడుదలైనట్లు అధికారులు పేర్కొన్నారు. గ్రామాల్లో మౌలిక వసతుల అభివృద్ధి, పారిశుధ్యం, తాగునీటి సదుపాయాలు, గ్రామీణ రహదారుల మెరుగుదల వంటి పనులకు ఈ నిధులను వెచ్చించనున్నారు. అయితే 15వ ఆర్థిక సంఘం కింద తెలంగాణకు మొత్తం సుమారు రూ.3,000 కోట్ల వరకు నిధులు రావాల్సి ఉండగా, ఇప్పటికీ సుమారు రూ.2,400 కోట్ల వరకు నిధులు పెండింగ్లో ఉన్నాయని ప్రభుత్వం వెల్లడించింది. గ్రామాల సమగ్రాభివృద్ధి, స్థానిక సంస్థల ఆర్థిక బలోపేతం దృష్ట్యా పెండింగ్ నిధులను ఆలస్యం చేయకుండా వెంటనే విడుదల చేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి వేగవంతం కావాలంటే కేంద్ర రాష్ట్రాల మధ్య సమన్వయం అత్యంత అవసరమని, గ్రామ పంచాయతీలను ఆర్థికంగా బలపరచడం ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందించగలమని మంత్రి తెలిపారు.
హైదరాబాద్లో ఎగిరేది గులాబీ జెండానే: కెటిఆర్
ఎమ్మెల్యేలు వెళ్లినా క్యాడర్ అంతా కెసిఆర్ వెంటే శేరిలింగంపల్లిలో పార్టీ అత్యంత బలోపేతం కాంగ్రెస్, బిజెపిలకు బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధం బిఆర్ఎస్లోకి భారీగా చేరికలు వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ మన తెలంగాణ/హైదరాబాద్ : హైదరాబాద్ మహానగరంలో రాబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో ఒకటి కాదు, ఎన్ని కార్పొరేషన్లు చేసినా ఎగిరేది మాత్రం ఖచ్చితంగా గులాబీ జెండానేనని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ స్పష్టం చేశారు. శేరిలింగంపల్లి నియోజకవర్గానికి చెందిన యువ నాయకుడు విజయ్ కుమార్ రెడ్డి తన అనుచరులతో కలిసి గురువారం తెలంగాణ భవన్లో పార్టీలో చేరారు. ఈ సందర్భంగా కెటిఆర్ మాట్లాడుతూ కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపారు. ఎమ్మెల్యేలు పోయినా పార్టీ వెన్నెముక కార్యకర్తలే అని, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే పార్టీని వీడినా, కార్యకర్తలు మాత్రం చెక్కుచెదరకుండా కెసిఆర్ నాయకత్వంలోనే ఉన్నారని కెటిఆర్ ప్రశంసించారు. మొత్తం హైదరాబాద్లోనే శేరిలింగంపల్లి నియోజకవర్గం పార్టీకి నంబర్ వన్ కోటగా నిలిచిందని తెలిపారు. స్వార్థ ప్రయోజనాల కోసం కొందరు వెళ్లినా, బంగారం వంటి కొత్త నాయకులు వందల సంఖ్యలో పార్టీలో చేరుతున్నారని, శేరిలింగంపల్లిలోని 24 డివిజన్లలో క్లీన్ స్వీప్ చేసే సత్తా బిఆర్ఎస్కు ఉందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అబద్ధపు హామీలతో అరిచేతిలో వైకుంఠం చూపి అధికారం దక్కించుకుందని కెటిఆర్ విమర్శించారు. మరోవైపు బిజెపి12 ఏళ్లుగా రాష్ట్రానికి 12 పైసల పని కూడా చేయలేదని, బిజెపి పూజకు పనికిరాని పువ్వు అని ఎద్దేవా చేశారు. ‘వెట్టి పనికైనా, మట్టి పనికైనా మనోడే ఉండాలి‘ అన్న నానుడిని గుర్తు చేస్తూ, తెలంగాణకు కెసిఆర్ నాయకత్వమే శ్రీరామరక్ష అని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్ పాలనలో హైదరాబాద్ ప్రతిష్ట దెబ్బతింటోందని కెటిఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. పట్టపగలే సుల్తాన్ బజార్ ఎస్బీఐ బ్రాంచ్లో దోపిడీలు, చందానగర్లో జ్యువెలరీ షాపులపై దాడులు, హత్యలు జరుగుతున్నాయని మండిపడ్డారు. రాష్ట్రంలో వ్యాపారాలు, వాణిజ్య సంస్థలు కుదేలయ్యాయని, కొత్త కొలువులు రాకపోగా ఉన్నవి పోయే పరిస్థితి ఏర్పడిందని విమర్శించారు. త్వరలో రాబోయే కార్పొరేషన్ ఎన్నికల కోసం డివిజన్ల వారీగా సమావేశాలు నిర్వహించి పార్టీని మరింత పటిష్టం చేస్తామన్నారు. ఎమ్మెల్యే లేడని భయపడవద్దని, అండగా నేను, తలసాని శ్రీనివాస్ యాదవ్, అరికెపూడి కృష్ణారావు ఉంటామని, ఏ అవసరమొచ్చినా అందుబాటులో ఉంటామని కెటిఆర్ హామీ ఇచ్చారు. తప్పుడు ఓటు వేస్తే ఐదేళ్ల పాటు శిక్ష అనుభవించాల్సి వస్తుందని, ఓటు వేసే ముందు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని మహిళలకు కెటిఆర్ విజ్ఞప్తి చేశారు. చదువుకున్న యువత రాజకీయాల్లోకి రావడం శుభపరిణామమని, విజయ్ కుమార్ రెడ్డి వంటి యువకులు పార్టీకి ఆస్తి అని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు తలసాని శ్రీనివాస్ యాదవ్, జగదీష్ రెడ్డి, పలువురు ఎమ్మెల్యేలు తదితరులు పాల్గొన్నారు.
సంక్రాంతి లక్కీ డ్రా కేసు.. అంబటికి రిమాండ్
మన తెలంగాణ/హైదరాబాద్: సత్తెనపల్లిలో సంక్రాంతి సంబరాల సందర్భంగా నిర్వహించిన లక్కీ డ్రా కేసులో గుంటూరు ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ కోర్టు మాజీ మంత్రి అంబటి రాంబాబుకు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. వైసిపి ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న సమయంలో 2023 జనవరిలో అంబటి రాంబాబు సంక్రాంతి సంబరాల పేరుతో లక్కీ డ్రా నిర్వహించారు. ఈ సందర్భంగా వాలంటీర్ల ద్వారా పింఛనుదారుల నుంచి రూ.200 చొప్పున అక్రమంగా వసూలు చేసి, వారికి బలవంతంగా లాటరీ టికెట్లు అంటగట్టారన్న ఆరోపణలున్నాయి. ఈ వ్యవహారంపై జనసేన పార్టీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు కోర్టులో ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం మరో కేసులో రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న అంబటిని, పోలీసులు పిటి వారెంట్పై గురువారం గుంటూరు కోర్టులో హాజరుపరిచారు. కేసు వివరాలను పరిశీలించిన న్యాయమూర్తి ఎం. కుముదిని, ఆయనకు 14 రోజుల రిమాండ్ విధిస్తూ ఆదేశాలు జారీ చేశారు. కోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో అంబటిని తిరిగి రాజమండ్రి జైలుకు తరలించారు. సిఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యల కేసులో బెయిల్ లభించగా, గతేడాది మెడి కల్ కాలేజీ అంశంపై నిర్వహించిన ఆందోళనల్లో పోలీసులతో దురుసుగా ప్రవర్తించారన్న కేసులోనూ ఆయనకు బెయిల్ లభించింది. ఈ రెండు కేసుల్లో బెయిల్ రావడంతో అంబటి విడుదల కావడం లాంఛనమేనని అందరూ అనుకున్నారు. అయితే, పోలీసులు సంక్రాంతి లక్కీ డ్రా కేసులో పిటి వారెంట్ పై కోర్టును ఆశ్రయించగా, న్యాయమూర్తి రిమాండ్ విధించడంతో అంబటికి నిరాశే మిగిలింది. తాజా రిమాండ్తో ఆయన విడుదల ఆగిపోయింది.
సార్వత్రిక సమ్మె మోదీకి హెచ్చరిక
పీవీ నరసింహారావు ప్రధానమంత్రిగా, డా.మన్మోహన్ సింగ్ కేంద్ర ఆర్థికమంత్రిగా 1991లో అధికారంలోకి వచ్చీ రావడంతోటే ప్రైవేటీకరణకు పెద్దపీట వేసినట్టయింది. ఇది శ్రామిక వర్గానికి అనేక చిక్కులు తెచ్చిపెట్టింది. 100 నుంచి 150ఏళ్ల కాలం సుదీర్ఘ పోరాటం చేసి శ్రామికవర్గం సాధించుకున్న హక్కులకు క్రమంగా కోత పడడం మొదలైంది. నరేంద్రమోదీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి శ్రమజీవుల పరిస్థితి పెనం మీంచి పొయ్యిలో పడ్డట్టుగా తయారైంది. ప్రైవేటీకరణకు అనుకూలంగా ఉన్న ప్రభుత్వ విధానాలు పూర్తిగా ఆశ్రిత పెట్టుబడిదారీ విధానం […] The post సార్వత్రిక సమ్మె మోదీకి హెచ్చరిక appeared first on Visalaandhra .
దేశవ్యాప్త సమ్మెలో రైతులు, గ్రామీణ పేదలు
కేవీవీ. ప్రసాద్ కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వం భారత రైతాంగంపై ఎడాపెడా దాడికి పూనుకుంటోంది. మరో పక్క శ్రమజీవులైన కార్మికవర్గంతో పాటు వ్యవసాయ కార్మికులు, గ్రామీణ పేదల హక్కులకు భంగం కలిగే చట్టాలను తెచ్చి వారి ఆర్థిక మూలాలపై దెబ్బతీసే ప్రమాదాన్ని తెస్తున్నది. అదేవిధంగా అమెరికా తదితర దేశాలతో ఫ్రీట్రేడ్ ఆగ్రిమెంట్ చేసుకుంటూ చిన్న, సన్నకారు రైతుల జీవనోపాధిని దెబ్బతీసేలా వ్యవహరిస్తున్నది. మోదీ విధానాల పుణ్యమాని గ్రామీణ ఆర్థిక వ్యవస్థతో పాటు దేశ ఆహార భద్రత పెనుప్రమాదంలో పడనుంది. […] The post దేశవ్యాప్త సమ్మెలో రైతులు, గ్రామీణ పేదలు appeared first on Visalaandhra .
వణికిస్తున్న ఎప్స్టీన్ అరాచక సామ్రాజ్యం
కృష్ణ కానూరి ఇటీవల వెలుగులోకి వచ్చిన “ఎప్స్టీన్ ఫైల్స” సర్వత్రా ప్రకంపనలు సష్టిస్తున్నాయి. ప్రపంచాన్ని శాసించే ‘అత్యంత శక్తిమంతులు’ తమ అధికారం వెనుక దాచుకున్న వికృత ముఖం. “ఎప్స్టీన్ ఫైల్స” అనేవి కాగితాలు కావు. న్యాయాన్ని తాకట్టు పెట్టిన ఒక చీకటి సామ్రాజ్యపు అంతర్గత నివేదికలు. ఎందరో అభాగ్యులైన ఆడపిల్లల జీవితాలను బలితీసుకున్న ఈ ‘అరాచక సామ్రాజ్యం’ ఎలా సాధ్యమైంది ? ఎవరెవరు ఈ చీకటి ఒప్పందాల్లో భాగస్వాములయ్యారు ? ఈ ప్రశ్నల వెనుక ఉన్న నివ్వెరపరిచే […] The post వణికిస్తున్న ఎప్స్టీన్ అరాచక సామ్రాజ్యం appeared first on Visalaandhra .
గత కాలపు శిథిలాలుకొత్త చరిత్రకు ఆనవాళ్లు
బి.రామారావు సుమారు 3,000 సంవత్సరాల క్రితమే తెలంగాణతో పాటు సమీప ప్రాంతాల్లో నివసించిన ప్రాచీన సమాజాలకు ఖగోళ శాస్త్రంపై విశేష అవగాహన ఉన్నట్టు తాజా అధ్యయనం వెల్లడించింది. ఈ అంశానికి సంబంధించి Vౖదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ చరిత్ర విభాగానికి చెందిన గౌరవ ప్రొఫెసర్ కే.పీ.రావు వివరించారు. దిక్కులను గుర్తించడంలో వారికి ఎంతో నైపుణ్యం ఉందన్నారు. వరంగల్లోని సరస్వతి ఆలయం సమీపంలో చేపట్టిన పరిశోధనల్లో నక్షత్ర సమూహాల ప్రతిరూపంతో పాటు కొన్ని శిల్పాలు లభించాయన్నారు. ఇండస్ లోయ నాగరికత […] The post గత కాలపు శిథిలాలుకొత్త చరిత్రకు ఆనవాళ్లు appeared first on Visalaandhra .
దేశంలో 27 నుంచి 29కి పెరిగిన సగటు వివాహ వయస్సు..
న్యూఢిల్లీ : గత దశాబ్ద కాలంలో దేశంలో సగటు వివాహ వయస్సు 27 నుండి 29 సంవత్సరాలకు పెరిగింది. అలాగే రెండో వివాహం చేసుకోవాలనుకున్న వారి సంఖ్య 43 శాతానికి పెరిగింది.భాగస్వామిని ఎంచుకోవడంలో, అంకితం కావడంలో అభిప్రాయాల్లో మార్పు వచ్చిందని గురువారం ఒక నివేదిక వెల్లడించింది. వివాహవేదిక జీవనశక్తి ఈ అధ్యయనాన్ని నిర్వహించింది.20162025 మధ్యకాలంలో వచ్చిన పరిణామాలపై 2026లో 30 వేల మంది క్రియాశీల వ్యక్తులపై ఈ అధ్యయనం సాగింది. అధ్యయనంలో పాలుపంచుకున్న వారిలో 50 శాతం మంది 29 ఏళ్లకు ఈ ప్రక్రియ ప్రారంభిస్తున్నారు. ఈ వైఖరిలో మార్పుకు ఆర్థిక సుస్థిరత, కెరీర్ , వ్యక్తిగత సంసిద్ధత ఇవన్నీ ప్రాధాన్యత వహిస్తున్నాయని తేలింది.
కుమార్తెనే.. కిమ్ వారసురాలు: దక్షిణ కొరియా
సియోల్: ఉత్తర కొరియా అధినేత కిమ్జోంగ్ ఉన్ తన 13 ఏళ్ల కుమార్తెనే ఆయన వారసురాలని దక్షిణ కొరియా నిఘా సంస్థ నేషనల్ ఇంటెలిజెన్స్ సర్వీస్ (ఎన్ఐఎస్) అంచనా వేసింది. ఇది కిమ్ కుటుంబ వారసత్వం నాలుగోతరం వరకు కొనసాగుతుండడానికి సంకేతంగా ఎన్ఐఎస్ అంచనా వేసింది. ఈ విషయాన్ని చట్టసభ సభ్యుల దృష్టికి తీసుకెళ్లింది. ఉత్తర కొరియా ఈ నెలాఖరులో భారీ ఎత్తున రాజకీయ సదస్సును నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్న సమయంలో ఈ పరిణామం ప్రాధాన్యం సంతరించుకుంది. 2022 లో తన కుమార్తె కిమ్ జు యేను మొట్ట మొదటిసారి కిమ్ ప్రపంచానికి పరిచయం చేశారు. 2023 లో మిలిటరీ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఫ్యోంగాంగ్లో మళ్లీ ఆమె కనిపించింది. అప్పటి నుంచి అనేక అధికారిక కార్యక్రమాలకు ఆమె హాజరవుతోంది. గత నెలలోనూ తల్లిదండ్రులతో కలిసి దేశ మాజీ నేతల స్మారక ప్రదేశ కుమ్సుసన్ ప్యాలెస్ ఆఫ్ ది సన్ను ఆమె సందర్శించింది. ఈ పరిణామాలన్నీ ఆమె కిమ్ వారసురాలన్న వార్తలకు బలం చేకూరుస్తున్నాయి. ఆమె వారసురాలిగా నియామకం కీలక దశలో ఉన్నట్టు చట్టసభ సభ్యుడు లీ సియోంగ్ క్వెయియున్ పేర్కొన్నారు.
Pamphlets |బుగ్గ రాజేశ్వర స్వామి కళ్యాణోత్సవ కరపత్రాల ఆవిష్కరణ..
Pamphlets |బుగ్గ రాజేశ్వర స్వామి కళ్యాణోత్సవ కరపత్రాల ఆవిష్కరణ.. Pamphlets | బెల్లంపల్లి,
బంగ్లాదేశ్లో మరో హిందూ యువకుని హత్య
ఢాకా: బంగ్లాదేశ్ సార్వత్రిక ఎన్నికల పోలింగ్ వేళ మౌల్వీబజార్ జిల్లాలో చంపారా టీ గార్డెన్ కార్మికుడైన రతన్ శుభోకర్ (28) హత్యకు గురయ్యాడు. అతని కాళ్లు, చేతులు కట్టేసి ఉండటంతోపాటు శరీరంపై తీవ్ర గాయాలు ఉన్నాయని పోలీసులు తెలిపారు. గురువారం ఓటింగ్ జరగడానికి కొద్దిసేపటి ముందే ఈ దారుణం చోటు చేసుకుంది. మృతుని సోదరుడు లక్ష్మణ్ కర్ ఈ సంఘటనపై మాట్లాడుతూ.. మంగళవారం రాత్రి నుంచి రతన్ కనిపించకుండా పోయాడని, తరువాత తోటలో శవమై కనిపించాడని, హత్యకు కారణాలు తమకు తెలియవని ఆవేదన వ్యక్తం చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టమ్ కోసం మౌల్వీబజార్ సాదర్ ఆస్పత్రికి పంపారు.బంగ్లాదేశ్లో హిందువులుతీవ్రమైన దాడులకు గురవుతున్నారు.గత డిసెంబర్లో రాడికల్ యూత్ లీడర్ షరీఫ్ ఉస్మాన్హాదీ హత్యకు గురైన దగ్గర నుంచి ఇవి తీవ్రంగా సాగుతున్నాయి. సోమవారం 62 ఏళ్ల హిందూ వ్యాపారి సుసేన్ చంద్ర సర్కార్ బోగర్ బజార్లో తన షాపులో హత్యకు గురైన సంగతి తెలిసిందే. గత డిసెంబర్లో మతోన్మాద హింసాత్మక సంఘటనలు 51 సంఘటనలు జరిగాయి.
Shiva’s |ఉమామహేశ్వర క్షేత్ర కొండపై వెలసిన శివస్వరూపం
Shiva’s | ఉమామహేశ్వర క్షేత్ర కొండపై వెలసిన శివస్వరూపం ఉమామహేశ్వరంలో శివస్వరూపం పునరుద్ధరణభక్తుల్లో
మాస్కో: ప్రముఖ మేసేజింగ్ ప్లాట్ఫామ్ వాట్సాప్కు రష్యా ప్రభుత్వం షాక్ ఇచ్చింది. దానిని బ్లాక్ చేసింది, తద్వారా ప్రజలకు అందుబాటులో లేకుండా చేసింది. ఈ విషయాన్ని రష్యా అధ్యక్ష భవనం క్రెమ్లిన్ ప్రతినిధి పెస్కోవ్ గురువారంనాడు ధ్రువీకరించారు. తమ దేశ చట్టాలకు వాట్సాప్ కట్టుబడి ఉండేందుకు విముఖత చూపడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ఈ విషయంపై వాట్సాప్ కూడా స్పందించింది. తమ యాప్ ప్రజలకు అందుబాటులో లేకుండా చేసేందుకు రష్యా అధికారులు చర్యలు తీసుకుంటున్నారని పేర్కొంది. ‘మా యాప్ను పూర్తిగా బ్లాక్ చేసేందుకు రష్యా ప్రయత్నించింది. ప్రభుత్వ నిఘా ఉన్న యాప్ వైపు ప్రజలు మళ్లేలా చేస్తోంది. 100 మిలియన్ల మంది యూజర్లను భద్రతమైన మేసేజింగ్ వ్యవస్థకు దూరం చేయడం తిరోగమన చర్య. ఇది రష్యా ప్రజల భద్రత మరింత తగ్గిస్తుంది. అయితే, యూజర్ల కనెక్టివిటీ కొనసాగేలా మేము ప్రయత్నిస్తున్నాము’ అని ఎక్స్ వేదికగా వాట్సాప్ పేర్కొంది. వాట్సాప్ స్థానంలో మ్యాక్స్ అనే మేసేజింగ్ యాప్ను రష్యా తీసుకురానుంది.
చివర్లో తడబడిన భారత్.. నమీబియా టార్గెట్ ఎంతంటే?
టీ20 వరల్డ్ కప్ 2026లో భాగంగా పసికూన నమీబియాతో జరుగుతున్న మ్యాచ్ లో టీమిండియా బ్యాటర్లు తడబడ్డారు. ఓపెనర్ ఇషాన్ కిషన్ (61, 24 బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్సులు), హార్దిక్ పాండ్యా(52, 28 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సులు) భారీ షాట్లతో విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడారు. అయితే, మిగతా బ్యాటర్లు పెద్ద స్కోరు చేయడంలో విఫలమయ్యారు. తిలక్ వర్మ(25), సంజూ శాంసన్(22), శివమ్ దూబె(23)లు అశించిన స్థాయిలో రాణించలేదు. భారీ స్కోరు చేసే అవకాశం ఉన్నా.. చివర్లలో వరుస వికెట్లు కోల్పోవడంతో భారత్ 9 వికెట్లకు 209 పరుగుల వద్దే నిలిచిపోయింది. ఇక, నమీబియా బౌలర్లలో ఎరాస్మస్ నాలుగు వికెట్లతో ఆకట్టుకోగా.. బెన్ షికోంగో, స్మిట్, బెర్నార్డ్ లు తలో ఒక్కో వికెట్ తీశారు.
Kakani Govardhan Reddy Served Police Notice in Minor Death Case
Former Andhra Pradesh minister and YSR Congress Party leader Kakani Govardhan Reddy has been issued a police notice in connection with his remarks about the recent death of a minor girl in Nellore district. The incident took place last month in Gummalladibba village of Kovur mandal. The young girl was first treated at the Kovur […] The post Kakani Govardhan Reddy Served Police Notice in Minor Death Case appeared first on Telugu360 .
development|పది లక్షలతో నిర్మించే గ్రామైక్య భవనానికి భూమి పూజ..
development| పది లక్షలతో నిర్మించే గ్రామైక్య భవనానికి భూమి పూజ.. development| సిర్పూర్,
Jagan to Continue Assembly Boycott, Says YSRCP Will Raise Voice in Council
YSR Congress Party president Y. S. Jagan Mohan Reddy has decided that his party will stay away from the Andhra Pradesh Assembly sessions once again. The announcement came after a meeting with party MLAs and MLCs at the YSRCP central office in Tadepalli. The party had earlier attended the Governor’s address at the start of […] The post Jagan to Continue Assembly Boycott, Says YSRCP Will Raise Voice in Council appeared first on Telugu360 .
Didn’t Change Script, Happy To Direct Vishwak Sen: Arjun
It is known that Vishwak Sen was supposed to do the lead role in Action King Arjun Sarja’s latest flick Seetha Payanam. However, for some reasons, the actor opted out of the movie and he was replaced by Niranjan, with Aishwarya Arjun playing the female lead. The movie is set for release on February 14. […] The post Didn’t Change Script, Happy To Direct Vishwak Sen: Arjun appeared first on Telugu360 .
23wards |తోక ముడిచిన సింహం.. చేతులెత్తేసిన లీడర్
23wards | ఆర్థిక తోడ్పాటు కోసం అభ్యర్థుల ఎదురు చూపులు 23wards |
Vikranth’s Markandeya Title Glimpse: DilRaju Dreams big budget Mythological thriller
The young and talented actor Vikranth, who recently impressed audiences with Santhana Prapthirasthu, steps into a new genre. His next under the prestigious DilRaju Dreams banner titled as Markandeya. This is the first production venture of DRD, the film appears to be mounted on a grand scale. The film is directed by Sistla VMK Makers […] The post Vikranth’s Markandeya Title Glimpse: DilRaju Dreams big budget Mythological thriller appeared first on Telugu360 .
Counting |ఓట్ల లెక్కింపుకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు…
Counting | ఓట్ల లెక్కింపుకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు… Counting | స్టేషన్ ఘన్పూర్,
ఇకపై బిడ్డకు స్నానం చేయించడం టెన్షన్ కాదు.. ఈ చిన్న గ్యాడ్జెట్ ఉంటే చాలు
మీ చిన్నారికి సురక్షితంగా, హాయిగా స్నానం చేయించాలా? StarAndDaisy Baby Bath Tub Seat రివ్యూ ఇక్కడ ఉంది. దీని సేఫ్టీ ఫీచర్లు, ధర, లాభనష్టాలు తెలుసుకోండి. కొత్తగా తల్లిదండ్రులైన వారికి ఎదురయ్యే అతిపెద్ద సవాలు.. చిన్నారికి సురక్షితంగా స్నానం చేయించడం. పసిపిల్లలు సబ్బు నీళ్లలో చాలా త్వరగా జారిపోయే అవకాశం ఉంటుంది. ఒక చేత్తో బాబును పట్టుకుని, మరో చేత్తో స్నానం చేయించడం ఒకింత కష్టమైన పనే. సరిగ్గా ఇక్కడే StarAndDaisy Baby Bath Tub […] The post ఇకపై బిడ్డకు స్నానం చేయించడం టెన్షన్ కాదు.. ఈ చిన్న గ్యాడ్జెట్ ఉంటే చాలు appeared first on Dear Urban .
helping |రాజ్ పాల్ పై చెక్-బౌన్స్ కేసు..రంగంలోకి బాలీవుడ్ స్టార్స్ …
helping |రాజ్ పాల్ పై చెక్-బౌన్స్ కేసు..రంగంలోకి బాలీవుడ్ స్టార్స్ … helping
100 people |కట్టుదిట్టమైన భద్రత మధ్య ఓట్ల లెక్కింపు
100 people | కట్టుదిట్టమైన భద్రత మధ్య ఓట్ల లెక్కింపు 100 people
తెలంగాణకు నేనే రాజు.. నేనే మంత్రి: సిఎం రేవంత్
ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. గురువారం ఢిల్లీలో మీడియాతో సిఎం రేవంత్ చిట్ చాట్ నిర్వహించాడు. ఈ సందర్భంగా సిఎం మాట్లాడుతూ.. తెలంగాణకు నేనే రాజు.. నేనే మంత్రి.. నాకు ఎవరూ పోటీకాదు అన్నారు. తాను ఎవరిని వ్యక్తిగతంగా విమర్శించనని, తనను అన్నవాళ్లనే.. అంటున్నానని చెప్పారు. 2029లో జమిలీ ఎన్నికలు రాబోతున్నాయని.. తెలంగాణలో పదిన్నరేళ్లపాటు తానే ముఖ్యమంత్రి ఉంటానని పేర్కొన్నాడు. కాగా, నిన్న మున్సిపల్ ఎన్నికల సందర్భంగా కొడంగల్ లో సిఎం రేవంత్ రెడ్డి తన ఓటు హక్కు వినియోగించుకుని.. తర్వాత ఢిల్లీ పర్యటనకు వెళ్లారు. ఢిల్లీ పెద్దలతో భేటీ అయి కీలక అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది. అలాగే, తెలంగాణలో పలు అభివృద్ధి పనుల కోసం కేంద్ర మంత్రులను కలిసే అవకాశం ఉంది.
హైదరాబాద్లో రూ. 2,200 కోట్ల భూమి రక్షించిన హైడ్రా #Hyderabad #HYDRAA #Madhapur
రోడ్డు ప్రమాదంలో మృతి.. జాహ్నవి ఫ్యామిలీకి రూ.262కోట్ల భారీ పరిహారం
మూడేళ్ల క్రితం అమెరికాలో రోడ్డు ప్రమాదంలో మరణించి తెలుగు యువతి ఫలించిన న్యాయపోరాటం, పరిహారానికి అంగీకరించిన సియాటెల్ వాషింగ్టన్/న్యూఢిల్లీ : మూడేళ్ల క్రితం అమెరికాలో పోలీస్ అధికారి నిర్లక్ష్యం కారణంగా మృతి చెందిన తెలుగు విద్యార్థిని జాహ్నవి కందుల అంశంలో కుటుంబం చేసిన న్యాయపోరాటం ఫలించింది. ఆమె కుటుంబానికి 26 మిలియన్ డాలర్లు (భారత కరెన్సీలో రూ.262 కోట్లు) భారీ పరిహారం చెల్లించేందుకు సియాటెల్ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ మేరకు సిటీ అటార్నీ ఎరికా ఇవాన్స్ బుధవారం ప్రకటన చేశారు. ‘జాహ్నవి కందుల మరణం మమ్నల్ని బాధించిందది. ఈ పరిహారం ఆమె కుటుంబానికి కాస్తయినా ఊరటనిస్తుందని ఆశిస్తున్నాం’ అని సియోటెల్ అటార్నీ ప్రకటనలో పేర్కొంది. అయితే జాహ్నవి కుటుంబం తరుఫు అటార్నీ నుంచి ఇప్పటివరకూ ప్రకటనల వెలువడలేదు. కాగా, ఈ కేసులో సెటిల్మెంట్ కోసం ఇరుపక్షాలు గత వారం కోర్టులో దరఖాస్తు దాఖలు చేసుకున్నట్లు సమాచారం. ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లాకు చెందిన జాహ్నవి(23) ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లారు. సౌత్లేక్ యూనియన్లోని నార్త్ ఈస్టర్న్ యూనివర్సిటీలో మాస్టర్స్ డిగ్రీలో చేరిన ఆమె 2023, జనవరి 3న రాత్రి రోడ్డు దాటుతుండగా అతివేగంగా పోలీస్ పెట్రోలింగ్ కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో జాహ్నవి తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే చనిపోయింది. ఈ ప్రమాదానికి కారణమైన పోలీసు అధికారి కెవిన్ డవే, మరో అధికారి డేనియల్ అడరర్ జాహ్నవి మృతి పట్ల అమానవీయంగా ప్రవర్తించారు. ఆమె ఒక సాధారణ వ్యక్తి అని, ఈ మరణానికి విలువే లేదు అంటూ పోలీస్ అధికారి అన్న మాటలు, ఆయన ప్రవర్తించిన తీరు కెమెరాలో రికార్డయ్యాయి. ఈ వీడియోలు బయటకు రావడంతో భారత్తోపాటు అమెరికాలోనూ పెద్దఎత్తున నిరసనలు వెల్లువెత్తాయి. కెవిన్ తీరుపై అమెరికాలోనూ విమర్శలు రావడంతో ఆయన్ని విధుల నుంచి తొలగించారు. ప్రమాదం జరిగిన ప్రాంతంలో కేవలం 40 కిలోమీటర్ల జోన్ ఉంది. కానీ, కెవిన్ గంటకు 119 కిలోమీటర్ల వేగంతో వాహనం నడిపి జాహ్నవి మరణానికి కారణమైనట్లు దర్యాప్తులో తేలింది. ఇదిలావుండగా జాహ్నవి కుటుబానికి జరిగిన న్యాయంపై ఎన్ఆర్ఐలు హర్షం వ్యక్తం చేశారు.
For the First Time, Mrunal Thakur responds on Wedding Rumors
Mrunal Thakur has been in the news for wrong reasons for some time. The actress is linked to Tamil actor Dhanush. Speculations said that the duo will get married on February 14th in a grand manner and the news created a sensation across the country. Dhanush and Mrunal Thakur remained tightlipped without responding much. Some […] The post For the First Time, Mrunal Thakur responds on Wedding Rumors appeared first on Telugu360 .
చెట్టు కొమ్మ విరిగిపడి మహిళకు తీవ్ర గాయాలు
విశాలాంధ్ర–రొళ్ళ: మండల కేంద్రంలోని మడకశిర రోడ్డులో ఎస్.ఎల్.ఎన్ హోటల్ సమీపంలో నెలలుగా ఎండిపోయి ప్రమాదకరంగా నిలిచిన జువ్వి చెట్టు గురువారం ఒక మహిళకు తీవ్ర గాయాలకు కారణమైంది. సంబంధిత శాఖల నిర్లక్ష్యంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.గురువారం మధ్యాహ్నం అంగన్వాడీ కార్యకర్త జయలక్ష్మి తన భర్తతో కలిసి ద్విచక్రవాహనంపై ఇంటి నుంచి బస్టాండ్ వైపు వెళ్తుండగా, అకస్మాత్తుగా ఎండిన కొమ్మ విరిగి ఆమె తలపై పడింది. ఈ ఘటనలో ఆమెకు తలకు బలమైన గాయమైంది. ఘటనను గమనించిన […] The post చెట్టు కొమ్మ విరిగిపడి మహిళకు తీవ్ర గాయాలు appeared first on Visalaandhra .
టీ20 వరల్డ్ కప్.. నమీబియాపై భారత్ బ్యాటింగ్
న్యూఢిల్లీ: టీ20 వరల్డ్ కప్ 2026లో భాగంగా టీమిండియా తన రెండో మ్యాచ్ లో నమీబియా జట్టుతో తలపడుతోంది. న్యూఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్లో నమీబియా టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. తొలి మ్యాచ్ లో అమెరికాపై విజయం సాధించిన భారత్ జట్టు.. ఈ మ్యాచ్ లో స్వల్ప మార్పులతో బరిలోకి దిగుతోంది. స్టార్ ఓపెనర్ అభిషేక్ శర్మ స్వల్ప అస్వస్థతకు గురికావడంతో అతని స్థానంలో సంజు సామ్సన్ జట్టులోకి వచ్చాడు. తొలి మ్యాచ్లో మూడు వికెట్లతో రాణించిన పేసర్ మహమ్మద్ సిరాజ్ స్థానంలో జస్ప్రీత్ బుమ్రా జట్టులోకి తీసుకున్నాడు. ఇక, నమీబియా తమ తొలి మ్యాచ్లో నెదర్లాండ్స్ చేతిలో ఓటమి పాలైంది. దీంతో భారత్ తో జరిగే మ్యాచ్ లో తమ సత్త చాటాలని భావిస్తోంది. భారత జట్టు: ఇషాన్ కిషన్ (వికె), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ (సి), శివమ్ దూబే, రింకు సింగ్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, అర్ష్దీప్ సింగ్, వరుణ్ చకరవర్తి, మహ్మద్ సిరాజ్, జస్ప్రీత్ బుమ్రా, కుల్దీప్ యాదవ్, సంజు సందర్, వాషింగ్టన్ సుందర్ నమీబియా జట్టు: లౌరెన్ స్టీన్క్యాంప్, జాన్ ఫ్రైలింక్, జాన్ నికోల్ లాఫ్టీ-ఈటన్, గెర్హార్డ్ ఎరాస్మస్ (సి), జెజె స్మిట్, జేన్ గ్రీన్ (వారం), రూబెన్ ట్రంపెల్మాన్, డైలాన్ లీచెర్, విల్లెం మైబర్గ్, బెర్నార్డ్ స్కోల్ట్జ్, మాక్స్ హీంగో, మలన్గో, జాక్ హీంగో, మలన్గ్రుగెర్,
లేబర్ కోడ్ లను రద్దు చేయాలని నిరసిస్తూ ధర్నా
విశాలాంధ్ర- తాడిపత్రి: పట్టణంలోని పోలీస్ స్టేషన్ సర్కిల్లో గురువారం ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు టి. రంగయ్య, సిపిఐ పట్టణ కార్యదర్శి చిరంజీవి యాదవ్ మండల కార్యదర్శి నాగ రంగయ్య ఏఐటీయూసీ అంగన్వాడి యూనియన్ నాయకులు జ్యోతిలత, నాగేశ్వరి, శంకరమ్మ ఆధ్వర్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై నిరసన తెలిపి, సార్వత్రిక సమ్మె విజయవంతం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం లేబర్ కోడ్ లను అమలు పరచి, […] The post లేబర్ కోడ్ లను రద్దు చేయాలని నిరసిస్తూ ధర్నా appeared first on Visalaandhra .
Revanth Reddy : నేనే రాజు.. నేనే మంత్రి
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు
Dharna |హక్కుల సాధనకై పోరాటాలే శరణ్యం
Dharna | హక్కుల సాధనకై పోరాటాలే శరణ్యం Dharna | ఉట్నూర్, ఆంధ్రప్రభ
25%PunitiveTariffs |భారత్ మౌనం వెనుక వ్యూహమా?
25%PunitiveTariffs | భారత్ మౌనం వెనుక వ్యూహమా? 25%PunitiveTariffs | మిత్ర దేశాల
Association |నూతన చట్టాలను రద్దు చేయాలని ర్యాలీ…
Association | నూతన చట్టాలను రద్దు చేయాలని ర్యాలీ… Association | ఉరవకొండ
Unit-I |రక్తదానం చేయండి ప్రాణదాతలు కండి..
Unit-I | రక్తదానం చేయండి ప్రాణదాతలు కండి.. Unit-I | రాప్తాడు, ఆంధ్రప్రభ
MLA |అంగడీశ్వర ఆలయ అభివృద్ధికి సహకరిస్తా
MLA | అంగడీశ్వర ఆలయ అభివృద్ధికి సహకరిస్తా MLA | కడెం( నిర్మల్
Award |అఫ్రోజ్కు ‘సైబర్ సురక్షా చాంపియన్’ అవార్డు
Award | అఫ్రోజ్కు ‘సైబర్ సురక్షా చాంపియన్’ అవార్డు Award | విజయవాడ,
Parkal |ఓటర్లకు కృతజ్ఞతలు తెలిపిన పావుశెట్టి సునీల్
Parkal | పరకాల, ఆంధ్రప్రభ : పరకాల మున్సిపాలిటీ ఎన్నికల సందర్భంగా ప్రజాస్వామ్యంపై
44th National |లేబర్ కోడ్స్ ను వెంటనే రద్దు చేయాలి…
44th National | లేబర్ కోడ్స్ ను వెంటనే రద్దు చేయాలి… 44th
Rs. 2,200 crore |విలువైన ప్రభుత్వ భూమిని
Rs. 2,200 crore | విలువైన ప్రభుత్వ భూమిని Rs. 2,200 crore
వచ్చేది బిఆర్ఎస్ సర్కారే.. ప్రజలు అన్నీ గమనిస్తున్నారు: కెటిఆర్
హైదరాబాద్: రాష్ట్రంలో జరుగుతున్న ప్రతీ విషయాన్ని ప్రజలు గమనిస్తున్నారని.. ప్రజలకు అన్నీ అర్థమవుతున్నాయని.. బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ అన్నారు. వచ్చేది బిఆర్ఎస్ ప్రభుత్వమే అని ధీమా వ్యక్తం చేశారు. శేరిలింగపల్లి నియోజకవర్గం నుంచి విజయ్కుమార్రెడ్డి బీఆర్ఎస్లో చేరడాన్ని కెటిఆర్ స్వాగతించారు. దీనిలో భాగంగా మాట్లాడుతూ తెలంగాణకు బిఆర్ఎస్ మాత్రమే శ్రీరామ రక్ష అని అన్నారు. శేరిలింగంపల్లిలో ఎమ్మెల్యే పార్టీ మారినా, కార్యకర్తలు మాత్రం బిఆర్ఎస్లోనే ఉన్నారని పేర్కొన్నారు. ఎమ్మెల్యే లేనప్పటికీ.. హైదరాబాద్ మొత్తంలో శేరిలింగంపల్లి నియోజకవర్గంలోనే బిఆర్ఎస్ బలంగా ఉందని కెటిఆర్ తెలిపారు. ‘ఈ రాష్ట్రానికి కాంగ్రెస్, బిజెపి చేసింది ఏం లేదు. వెట్టి పనికైనా, మట్టి పనికైనా మనోడే ఉండాలని పెద్దలు చెప్తారు. అందుకే ఈ రాష్ట్రానికి శ్రీ రామ రక్ష బిఆర్ఎస్ మాత్రమే. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో ప్రజలకు ఒకే ఒక విషయం చెప్పాను. ఓటు ఎవరికి వెయ్యాలి, ఎందుకు వెయ్యాలో ఆలోచన చేయండని. గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్లో ఎగిరేది మాత్రం గులాబి జెండానే. గ్రేటర్ హైదరాబాద్లో కొందరు నాయకులు పార్టీ మారినా.. కార్యకర్తలు మాత్రం బిఆర్ఎస్లోనే ఉన్నారు. జిహెచ్ఎంసి ఎన్నికల్లో బిఆర్ఎస్ జెండా ఎగరడం ఖాయం. హైదరాబాద్లో లా అండ్ ఆర్డర్ లేదు. కెసిఆర్ హయాంలో శాంతి భద్రతలు అద్భుతంగా ఉండేవి’ అని కెటిఆర్ పేర్కొన్నారు.
Mass copying | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : 12వ తరగతి పరీక్షల
Nani’s The Paradise Targets Ideal Date For Release
Natural Star Nani’s grand period action drama The Paradise has locked a new date, and it couldn’t be more favourable for the film’s box-office prospects. The team has moved away from the earlier March plan and will now arrive in cinemas on August 21, a slot that opens the door to one of the strongest […] The post Nani’s The Paradise Targets Ideal Date For Release appeared first on Telugu360 .
Rs.15 crore |డిగ్రీ కాలేజీగా అప్ గ్రేడ్ చేయాలి….
Rs.15 crore | డిగ్రీ కాలేజీగా అప్ గ్రేడ్ చేయాలి…. Rs.15 crore
Congress : జీవన్ రెడ్డి విషయంలో కాంగ్రెస్ రెండు వర్గాలుగా చీలిపోయిందా?
మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ నిర్ణయాలను థిక్కరించిన వారిపై సస్పెన్షన్ వేటు వేసేందుకు రంగం సిద్ధమయినట్లు తెలిసింది
1350 cusecs |పూర్తి స్థాయిలో నీరు విడుదల చేయాలి..
1350 cusecs | పూర్తి స్థాయిలో నీరు విడుదల చేయాలి.. 1350 cusecs
Elections | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : మున్సిపల్ ఎన్నికల పోలింగ్ సందర్భంగా
Ootkur |సమస్యల పరిష్కారానికి చక్కని వేదిక గ్రామసభ
Ootkur | ఊట్కూర్, ఆంధ్రప్రభ : గ్రామ సభలు నిర్వహించడం ద్వారా గ్రామంలో
AP | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : వైసీపీ నేత, మాజీ మంత్రి
Clues Team | గుణదలలో కలకలం Clues Team | విజయవాడ, క్రైమ్,
Ambati Rambabu : మాజీ మంత్రి అంబటి రాంబాబుకు రిమాండ్
మాజీ మంత్రి అంబటి రాంబాబుకు ఈ నెల 26వ తేదీ వరకూ గుంటూరు కోర్టు రిమాండ్ విధించింది
Sirpur |ఆధ్యాత్మిక సత్సంగం కార్యక్రమంలో పాల్గొన్న చైర్మన్, సర్పంచ్
Sirpur | సిర్పూర్ (యు), ఆంధ్రప్రభ : శ్రీశ్రీశ్రీ సద్గురు పరమహంస పులాజి
Farmers |యూరియా కోసం పెట్టిన యాప్ రద్దు చేయాలి..
Farmers | యూరియా కోసం పెట్టినయాప్రద్దు చేయాలి.. Farmers | శంకరపట్నం, ఆంధ్రప్రభ
Collector |జాయింట్ కలెక్టర్ ను కలిసిన ఎమ్మెల్యే, చైర్ పర్సన్
Collector | జాయింట్ కలెక్టర్ ను కలిసిన ఎమ్మెల్యే, చైర్ పర్సన్ Collector
Telangana : ఇంజినీరింగ్ విద్యార్థులకు తీపికబురు.. భారీగా ఫీజులు తగ్గింపు
తెలంగాణలోని ఇంజినీరింగ్ విద్యార్థులకు తీపికబురు అందింది. ఫీజులు తగ్గించాలని నిర్ణయించింది
AP | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ బడ్జెట్
MLA |సమస్యలపై సీఎం సానుకూల స్పందన
MLA | సమస్యలపై సీఎం సానుకూల స్పందన MLA | విజయవాడ, ఆంధ్రప్రభ
India |‘రైట్ టు రీకాల్’పై కొత్త చర్చ
India | ‘రైట్ టు రీకాల్’పై కొత్త చర్చ India | ఆంధ్రప్రభ,
Diagnostic |మెడికల్ మాఫియాను అరికట్టాలి…
Diagnostic | మెడికల్ మాఫియాను అరికట్టాలి… Diagnostic | కర్నూల్ బ్యూరో, ఆంధ్రప్రభ
పోలీస్ నిర్లక్ష్యంతో మరణించిన అమ్మాయి కుటుంబానికి ₹262 కోట్ల పరిహారం #Seattle #USA #PoliceCase
Photos : Funky Movie Pre Release Event
The post Photos : Funky Movie Pre Release Event appeared first on Telugu360 .
Maruthi has to Prove from Scratch
Maruthi started his career with new faces, delivered several hits with small actors and then worked with young and successful Telugu actors. He bagged an opportunity to work with Prabhas but it was not utilized well. The golden opportunity was utterly wasted and the film ended up as a debacle. Maruthi is blamed, trolled and […] The post Maruthi has to Prove from Scratch appeared first on Telugu360 .
1.50 lakh |ప్రశాంత వాతావరణంలో భక్తుల దర్శన ఏర్పాట్లు…
1.50 lakh | ప్రశాంత వాతావరణంలో భక్తుల దర్శన ఏర్పాట్లు… 1.50 lakh
Ootkur |ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులు వేగవంతంగా చేపట్టండి
Ootkur | ఊట్కూర్, ఆంధ్రప్రభ : ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులు లబ్ధిదారులు
Jaggareddy |వారిద్దరూ ఆ బూతులకు సమాధానం చెప్పాలి..
Jaggareddy | వారిద్దరూ ఆ బూతులకు సమాధానం చెప్పాలి.. Jaggareddy | ఆంధ్రప్రభ,
Govt |గంట ముందస్తు వెసులుబాటు…
Govt | గంట ముందస్తు వెసులుబాటు… Govt | నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ
Harshith Reddy’s Deewana: Kirrak Story Poster
Talented actor Harshith Reddy, who earned good success with the film Subham, is now coming up with a new project titled Deewana. The film is being produced by Vasudev Koppineni and Sridevi Karyampudi under the banners of ARHA Media and V Studios. Directed by Sreekanth Sangishetty, Deewana is a beautiful love story and is gearing […] The post Harshith Reddy’s Deewana: Kirrak Story Poster appeared first on Telugu360 .

20 C