SENSEX
NIFTY
GOLD
USD/INR

Weather

33    C
...

Ys Jagan : వైసీపీలో ఆధిపత్య పోరు.. జగన్ చుట్టూ మళ్లీ కోటరీ అలుముకుంటుందా?

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో మళ్లీ ఆధిపత్యం మొదలయింది

తెలుగు పోస్ట్ 4 Mar 2026 2:28 pm

‘విరోష్’ లవ్‌స్టోరీ.. ఎవరు ముందు ప్రపోజ్ చేశారంటే..

టాలీవుడ్ హీరోహీరోయిన్లు విజయ్ దేవరకొండ, రష్మికలు ఇటీవలే వివాహ బంధంలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. పెళ్లికి ముందు నుంచే వీరిద్దరు సోషల్‌మీడియాలో ట్రెండింగ్‌లో ఉన్నారు. ఇక పెళ్లి తర్వాత ఎక్కడ చూసినా వీళ్ల టాపిక్ యే కనిపిస్తోంది. చాలాకాలం తమ ప్రేమ విషయాన్ని దాచి పెట్టిన ఈ కపుల్ చాలా దాన్ని బయటపెట్టారు. తామిద్దరిలో ఎవరు ముందు ప్రపోజ్ చేశారో తాజాగా ఓ ఇంటర్వ్యూలో విజయ్ వెల్లడించాడు. ఇంటర్వ్యూలో విజయ్ మాట్లాడుతూ.. ‘‘మా మొదటి సినిమా ‘గీత గోవిందం’ చేసేప్పుడు మేము కేవలం కో-స్టార్స్‌గా మాత్రమే ఉన్నాము. ఆ తర్వాత నెమ్మదిగా మంచి స్నేహితులమయ్యాము. మా రెండో సినిమా ‘డియర్ కామ్రేడ్’ సమయంలో మా మధ్య ఉణ్న స్నేహం.. ప్రేమగా మారింది. అందరూ అనుకున్నట్లు నేను కాకుండా, రష్మికనే ప్రపోజ్ చేసింది’’ అని అన్నాడు. దీంతో రష్మికే ముందుగా ప్రపోస్ చేసిందన్న విషయం తెలిసి అంతా షాక్ అవుతున్నారు. కాగా, విజయ్, రష్మికలు కలిసి నటిస్తున్న మూడో చిత్రం ‘రణబాలి’. రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా సెప్టెంబర్ 11న విడుదల కానుంది.

మన తెలంగాణ 4 Mar 2026 2:26 pm

100 Million |మ‌న‌కు చమురు సంక్షోభం తప్పదా…?

100 Million | మ‌న‌కు చమురు సంక్షోభం తప్పదా…? 100 Million |

ప్రభ న్యూస్ 4 Mar 2026 2:23 pm

అత్త కూరవండనివ్వలేదని.... టెక్కీ ఆత్మహత్య

బెంగళూరు: అత్త కూర వండనివ్వలేదని టెక్కీ ఆత్మహత్య చేసుకున్న సంఘటన కర్నాటక రాష్ట్రం బెంగళూరులో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... సుష్మా అనే యువతి పునీత్ కుమార్ అనే యువకుడిని పెళ్లి చేసుకుంది. గతంలో ఆమె డెల్ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పని చేసింది. ఇప్పుడు మరో కంపెనీలో టెక్కీగా విధులు నిర్వహిస్తోంది. దంపతుల మధ్య గత కొన్ని రోజులుగా గొడవలు జరుగుతున్నాయి. మంగళవారం వంట చేసేటప్పుడు అత్త, కొడలు మధ్య గొడవ జరిగింది. కోడలు వంట చేస్తుండగా అత్త వద్దని చెప్పడంతో మనోవేధనకు గురైంది. తన రూమ్‌లోకి వెళ్లి సుష్మా ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. అత్త కుమారుడిని తీసుకొని పారిపోయింది. అత్తింటి వారి వేధింపులతోనే తన కుమార్తె ఆత్మహత్య చేసుకుందని పోలీసులకు ఆమె తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.  

మన తెలంగాణ 4 Mar 2026 2:11 pm

వన్యప్రాణుల రక్షణ అందరి బాధ్యత…

వన్యప్రాణుల రక్షణ అందరి బాధ్యత… కడెం ( నిర్మల్ జిల్లా) ఆంధ్రప్రభ :

ప్రభ న్యూస్ 4 Mar 2026 2:07 pm

మండల కేంద్రంలో ట్రాఫిక్ సమస్యలు తీవ్రం….

మండల కేంద్రంలో ట్రాఫిక్ సమస్యలు తీవ్రం…. బెజ్జంకి, ఆంధ్రప్రభ : మండల కేంద్రంలో

ప్రభ న్యూస్ 4 Mar 2026 2:01 pm

ఫ్యాక్ట్ చెక్: బుర్జ్ ఖలీఫాపై మిసైల్స్ పడ్డాయంటూ జరుగుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు

బుర్జ్ ఖలీఫాపై మిసైల్స్ పడ్డాయంటూ జరుగుతున్న వాదనలో

తెలుగు పోస్ట్ 4 Mar 2026 1:53 pm

కొమ్మాల జాతరకు ఘనంగా శ్రీకారం

కొమ్మాల జాతరకు ఘనంగా శ్రీకారం ఇటుకాలపల్లి ప్రభబండి ప్రభంజనం,గ్రామ ఐక్యతకు నిదర్శనం, నర్సంపేట,

ప్రభ న్యూస్ 4 Mar 2026 1:42 pm

బస్సు షెల్టర్ ఏర్పాటు చేయాలి..

బస్సు షెల్టర్ ఏర్పాటు చేయాలి.. రైతులకు బస్సు షెల్టర్ లేక నానా కష్టాలుస్థానిక

ప్రభ న్యూస్ 4 Mar 2026 1:38 pm

JanaSena : అరవ శ్రీధర్ వ్యవహారానికి ఎండ్ కార్డు పడిందటగా?

రైల్వే కోడూరు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వ్యవహారంపై ఇంత వరకూ పవన్ కల్యాణ్ కు నివేదిక అందించలేదు.

తెలుగు పోస్ట్ 4 Mar 2026 1:32 pm

Supreme Leader |ఇజ్రాయెల్ హెచ్చ‌రిక‌….

Supreme Leader | ఇజ్రాయెల్ హెచ్చ‌రిక‌…. కొత్త సుప్రీం లీడర్ నూ….. Supreme

ప్రభ న్యూస్ 4 Mar 2026 1:30 pm

అయ్యప్పస్వామి సేవలో మాజీ ఎమ్మెల్యే

అయ్యప్పస్వామి సేవలో మాజీ ఎమ్మెల్యే కోడూరు – ఆంధ్రప్రభ : కోడూరు అయ్యప్పస్వామి

ప్రభ న్యూస్ 4 Mar 2026 1:28 pm

డివిజన్ లో హోలీ వేడుకలు..

డివిజన్ లో హోలీ వేడుకలు.. రంగులు పూసుకుంటున్న చల్ల, డివిజన్ వాసులు భీమారం,

ప్రభ న్యూస్ 4 Mar 2026 1:21 pm

Rs.5698 premium |పోస్టల్ శాఖ సంచలన నిర్ణయం

Rs.5698 premium | పోస్టల్ శాఖ సంచలన నిర్ణయం Rs.5698 premium |

ప్రభ న్యూస్ 4 Mar 2026 1:20 pm

అతడు మానసికంగా ఇబ్బందిపడుతున్నాడు.. అందుకే..: రవిశాస్త్రి

టి-20 ప్రపంచకప్‌లో టీం ఇండియా మరో కీలక పోరుకు సన్నద్ధమవుతోంది. సూపర్-8లో వెస్టిండీస్‌పై ఘన విజయం సాధించిన భారత్.. సెమీస్‌లో ఇంగ్లండ్‌తో అమీ-తుమీ తేల్చుకోనుంది. అయితే ఇప్పటివరకూ జరిగిన మ్యాచుల్లో టి-20 స్పెషలిస్ట్ బ్యాటర్ అభిషేక్ శర్మ ఘోరంగా విఫలమయ్యాడు. ఆడిన 8 మ్యాచుల్లో కేవలం 80 పరుగులు మాత్రమే చేశాడు. దీంతో అభిషేక్‌పై విమర్శలు వస్తున్నాయి. మరో వైపు ఇషాన్ కిషన్ ఏడు మ్యాచుల్లో 224 పరుగులు సాధించాడు. ఇక సంజూ శాంసన్ తాన్ ఆడిన మూడు మ్యాచుల్లో 143 పరుగులు చేశాడు. మరీ ముఖ్యంగా వెస్టిండీస్‌పై 97 పరుగులతో నాటౌట్‌గా నిలిచి.. జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ నేపథ్యంలో టీం ఇండియా మాజీ కోచ్ రవిశాస్త్రి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో ఇషాన్‌తో ఇన్నింగ్స్ ఓపెనింగ్ చేయించాలని.. అలాగే రింకూ సింగ్‌కు తుది జట్టులో చోటు కల్పించాలని శాస్త్రి అన్నారు. ‘‘ఇంగ్లండ్‌తో మ్యాచ్‌కు అభిషేక్ శర్మను ఆడించాలి. మానసికంగా ఇబ్బంది పడుతుండటం వల్లే అతడు స్కోర్ చేయలేకపోతున్నాడు. గతంలో ఇంగ్లండ్ సిరీస్‌లో అతడు అద్భుతంగా రాణించాడు. ఇషాన్ కిషన్‌ను అతడితో ఓపెనింగ్ చేయించాలి. అంతేకాక.. తుది జట్టులో రింకూ సింగ్‌కి అవకాశం కల్పించాలి. లోయర్ ఆర్డర్‌లో అతడిని బ్యాటింగ్ చేయించాలి’’ అని శాస్త్రి పేర్కొన్నారు.

మన తెలంగాణ 4 Mar 2026 1:19 pm

Council |గందరగోళం

Council | గందరగోళం Council | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : తిరుమల

ప్రభ న్యూస్ 4 Mar 2026 1:13 pm

రాష్ట్రంలో 25 వేల మంది బోగస్ ఉద్యోగులు: సీఎం రేవంత్

నకిలీ ఉద్యోగులను సృష్టించిన ఏజెన్సీలపై ఆడిట్ చేసి కేసులు పెట్టాలని ఆదేశం ఇసుక మాఫియా, అక్రమ మైనింగ్‌పై కఠినంగా లేకుంటే కలెక్టర్లపై చర్యలని హెచ్చరికరాష్ట్రంలో సుమారు 25 వేల మంది బోగస్ ఉద్యోగులు ఉన్నారని, వారంతా కనీసం ఆధార్ కార్డు కూడా లేకుండా ఏళ్లుగా జీతాలు తీసుకుంటున్నారని సీఎం రేవంత్ రెడ్డి సంచలన విషయం వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా వివిధ శాఖల్లో ఉన్న 1.70 లక్షల మంది ఔట్‌సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగుల్లో ఈ నకిలీ ఉద్యోగులను గుర్తించినట్లు తెలిపారు. […] The post రాష్ట్రంలో 25 వేల మంది బోగస్ ఉద్యోగులు: సీఎం రేవంత్ appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 4 Mar 2026 1:13 pm

New Delhi |కాంగ్రెస్ శ్రేణులు హోలీ వేడుకలు..

New Delhi | కాంగ్రెస్ శ్రేణులు హోలీ వేడుకలు.. New Delhi |

ప్రభ న్యూస్ 4 Mar 2026 1:12 pm

4thMarchCartoon|ఆంధ్రప్రభలో నేటి కార్టూన్ ఔరా

4thMarchCartoon | ఆంధ్రప్రభలో నేటి కార్టూన్ ఔరా.. యుద్ధం.. గెలిచేదెవరు? మిగిలేదేమిటి? 4thMarchCartoon

ప్రభ న్యూస్ 4 Mar 2026 1:09 pm

Telangana : భద్రాద్రి రామయ్యకు గోటి తలంబ్రాలు

శ్రీరామ నవమి సందర్భంగా భద్రాచలంలో రాములోరి కల్యాణానికి గోటి తలంబ్రాలు సమర్పించనున్నారు

తెలుగు పోస్ట్ 4 Mar 2026 1:05 pm

యశ్ ‘టాక్సిక్ ‘ విడుదల వాయిదా

మధ్యప్రాచ్యంలో నెలకొన్న సంక్షోభ పరిస్థితులే కారణంమార్చి 19కి బదులుగా జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్రాకింగ్ స్టార్ యశ్ హీరోగా, గీతూ మోహన్‌దాస్ దర్శకత్వంలో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం ‘టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోనప్స్. కేజీఎఫ్‌ సిరీస్ తర్వాత యశ్ నటిస్తున్న ఈ పాన్-గ్లోబల్ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే, ఈ సినిమా విడుదల వాయిదా పడినట్లు చిత్ర నిర్మాణ సంస్థలు ఇవాళ‌ అధికారికంగా ప్రకటించాయి. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం […] The post యశ్ ‘టాక్సిక్ ‘ విడుదల వాయిదా appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 4 Mar 2026 1:01 pm

Deer |మానవత్వం చాటిన గోపాల మిత్ర…

Deer | మానవత్వం చాటిన గోపాల మిత్ర… గాయపడిన జింకకు ప్రాణాధారం Deer

ప్రభ న్యూస్ 4 Mar 2026 12:59 pm

Buchi babu |పెద్ద ప్లానే వేసాడుగా..

Buchi babu | పెద్ద ప్లానే వేసాడుగా.. Buchi babu | పెద్ది

ప్రభ న్యూస్ 4 Mar 2026 12:58 pm

T Congress |కసరత్తు

T Congress | కసరత్తు హైకమాండ్ నిర్ణయంపై ఆసక్తి T Congress |

ప్రభ న్యూస్ 4 Mar 2026 12:54 pm

Telangana : ఒక పదవి.. ముగ్గురు అభ్యర్థుల పోటీ

తెలంగాణ కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక నేడు జరగనుంది

తెలుగు పోస్ట్ 4 Mar 2026 12:37 pm

తెలంగాణలో విద్యుత్‌ డిమాండ్‌ రికార్డు: 18,139 మెగావాట్లు నమోదు

తెలంగాణలో మంగళవారం ఉదయం 11.01 గంటలకు రాష్ట్ర విద్యుత్‌ వినియోగం గరిష్ఠ స్థాయికి చేరుకుంది.ఆ సమయంలో విద్యుత్‌ డిమాండ్‌ 18,139 మెగావాట్లుగా నమోదైందని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు.ఇది గతంలో నమోదైన గరిష్ఠ డిమాండ్‌ను మించి కొత్త రికార్డుగా నిలిచిందని ఆయన వెల్లడించారు.గత ఏడాది మార్చి 20న రాష్ట్రంలో 17,162మెగావాట్ల గరిష్ఠ విద్యుత్‌ డిమాండ్‌ నమోదైంది.తాజాగా నమోదైన డిమాండ్‌ ఆ స్థాయిని అధిగమించడం రాష్ట్రంలో పెరుగుతున్న విద్యుత్‌ అవసరాన్ని స్పష్టంగా చూపుతోందని ఆయన పేర్కొన్నారు. […] The post తెలంగాణలో విద్యుత్‌ డిమాండ్‌ రికార్డు: 18,139 మెగావాట్లు నమోదు appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 4 Mar 2026 12:31 pm

Kodali Nani : కొడాలి నాని ఫిక్స్ అయినట్లుందిగా.. సవాల్ విసరడానికి అదే రీజనట

మాజీ మంత్రి కొడాలి నాని తిరిగి యాక్టివ్ అయ్యారు

తెలుగు పోస్ట్ 4 Mar 2026 12:28 pm

పేదల కాలనీల్లో వసతులు కల్పించాలి..

పేదల కాలనీల్లో వసతులు కల్పించాలి.. రెడ్డిగూడెంలో పక్కాగృహాలు మంజూరు చేయాలిశాసన సభలో మైలవరం

ప్రభ న్యూస్ 4 Mar 2026 12:24 pm

ఆయా కాలనీలో హోలీ వేడుకలు..

ఆయా కాలనీలో హోలీ వేడుకలు.. ఊట్కూర్, ఆంధ్రప్రభ : నారాయణపేటజిల్లాఊట్కూర్ మండల కేంద్రంలోని

ప్రభ న్యూస్ 4 Mar 2026 12:20 pm

ఇరాన్‌లో 20 పాఠశాలలపై బాంబుల వర్షం.. 170 మంది విద్యార్థులు, ఉపాధ్యాయుల మృతి

మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు పెను విషాదాన్ని మిగిల్చాయి. ఇరాన్‌లోని పలు పాఠశాలలే లక్ష్యంగా జరిగిన వైమానిక దాడుల్లో 170 మంది విద్యార్థులు, ఉపాధ్యాయులు మరణించారు. దేశవ్యాప్తంగా సుమారు 20 విద్యాసంస్థలపై ఈ దాడులు జరిగాయని, మృతుల సంఖ్యను ఇరాన్ విద్యాశాఖ మంత్రి బుధవారం అధికారికంగా ధ్రువీకరించారు. ఈ ఘటన ప్రపంచవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతోంది. బుధవారం ఉదయం తరగతులు జరుగుతున్న సమయంలో ఈ దాడులు చోటుచేసుకోవడంతో మృతుల సంఖ్య భారీగా పెరిగింది. టెహ్రాన్‌తో పాటు ఇతర ప్రధాన […] The post ఇరాన్‌లో 20 పాఠశాలలపై బాంబుల వర్షం.. 170 మంది విద్యార్థులు, ఉపాధ్యాయుల మృతి appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 4 Mar 2026 12:16 pm

ఆనందోత్సాహాల మధ్య హోలీ సంబురాలు..

ఆనందోత్సాహాల మధ్య హోలీ సంబురాలు.. మక్తల్ లో హోలీ వేడుకల్లో యువత మక్తల్

ప్రభ న్యూస్ 4 Mar 2026 12:16 pm

రాహుల్ గాంధీ ఆత్మీయ పలకరింపు..

రాహుల్ గాంధీ ఆత్మీయ పలకరింపు.. “హాయ్ జగ్గా జీ.. హౌ ఆర్ యు”షేక్

ప్రభ న్యూస్ 4 Mar 2026 12:12 pm

రాంసాగర్ గ్రామంలో దోమల బెడద..

రాంసాగర్ గ్రామంలో దోమల బెడద.. దోమల నివారణకు రాంసాగర్‌లో ఫాగింగ్‌ రాయపోల్, ఆంధ్రప్రభ

ప్రభ న్యూస్ 4 Mar 2026 12:06 pm

హోలీ సంబరాలలో ఉపాధి హామీ కూలీలు

హోలీ సంబరాలలో ఉపాధి హామీ కూలీలు చిట్యాల, ఆంధ్రప్రభ : జయశంకర్ జిల్లా

ప్రభ న్యూస్ 4 Mar 2026 11:58 am

బాచుపల్లిలో అగ్నిప్రళయం... 35 షాపులు దగ్ధం

35 దుకాణాలు బుగ్గి రోడ్డున పడ్డ వ్యాపారులు బాచుపల్లి: మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా బాచుపల్లిలో అర్ధరాత్రి జరిగిన అగ్ని ప్రమాదంలో బారీగా ఆస్తి నష్టం జరిగింది. విద్యుత్ షార్ట్‌సర్క్యూట్ కారణంగా మంటలు అంటుకున్నాయి. మంగళవారం రాత్రి సుమారు 10.40 గంటల నుంచి 11 గంటల మధ్య ప్రమాదం జరిగింది. మార్కెట్‌లోని మూడో ఓ షాపునకు సమీపంలో ఉన్న విద్యుత్‌ స్తంభం నుంచి నిప్పు రవ్వలు పడ్డాయి. అవి పక్కనే ఉన్న ఫర్నీచర్ షాప్‌నకు అంటుకొని అలా ఆ ప్రాంతమంతా ఒక్కసారిగా అగ్నికీలలు వ్యాపించాయి. మేడ్చల్ జిల్లా బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో అర్ధరాత్రి వేళ భారీ అగ్ని ప్రమాదం జరిగింది. నిజాంపేట సర్కిల్‌ ప్రగతి నగర్ కమాన్‌ సమీపంలోని మియాపూర్ రోడ్డులో ఉన్న ఫర్నీచర్ మార్కెట్‌లో మంటలు చెలరేగడంతో బీభత్సం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో సుమారు 35వరకు దుకాణాలు కాలి బూడిదయ్యాయి. కోట్లాది రూపాయల ఆస్తి నష్టం వాటిల్లింది. అయితే అదృష్టవశాత్తు ఎవరికీ ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ప్రమాదం జరిగిందని ప్రాథమికంగా నిర్దారించారు. మంటలు గమనించిన వెంటనే స్థానికులు అప్రమత్తమై ఆర్పే ప్రయత్నం చేశారు. ఫర్నీచర్ దుకాణాల్లో కలపతోపాటు రెజీన్‌, పెయింట్లు వంటి త్వరగా మండుకునే వస్తువులు ఉండటంతో మంటలు నిమిషాల వ్యవధిలోనే మార్కెట్ అంతటా విస్తరించాయి. మంటల తీవ్రతకు దుకాణాల్లో ఉన్న గ్యాస్‌ సిలిండర్లు పేలడంతో పెద్ద ఎత్తున శబ్దాలు వచ్చాయి. ఇది స్థానికులను మరింత భయబ్రాంతులకు గురి చేసింది. మంటలు ఎగసిపడుతుంటే ఏం చేయలేని పరిస్థితి నెలకొంది. ఈ ప్రమాదంలో ఆస్తి నష్టం తీవ్రంగా ఉంది. మార్కెట్‌లో మొత్తం 43 నుంచి 60 వరకు షాపులు ఉండగా, దాదాపు 35 షాపులు మంటలకు ఆహుతయ్యాయి. ప్రాథమిక అంచనాల ప్రకారం,మొత్తం ఆస్తి నష్టం సుమారు 10 కోట్ల రూపాయల వరకు ఉండొచ్చని తెలుస్తోంది. గత ఎనిమిదేళ్లుగా ఇక్కడే వ్యాపారం చేసుకుంటున్న రమాదేవి అనే మహిళ మాట్లాడుతూ తమ షాపులో ఉన్న సుమారు 20 లక్షల రూపాయల విలువైన వస్తువులన్నీ కాలిపోయాయని, తన బిడ్డలతో కలిసికట్టుబట్టలతో బయటకు రావాల్సి వచ్చిందని కన్నీటి పర్యంతమయ్యారు. చాలా మంది వ్యాపారస్తులు తమ షాపుల నుంచి కనీసం చిన్న వస్తువును కూడా తీసుకోలేక పోయారని, తమ జీవితాలు విగత జీవులుగా మారాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రమాద సమాచారం అందిన వెంటనే బాచుపల్లి పోలీసులు, అగ్ని మాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. కూకట్‌పల్లి, జీడిమెట్ల, పటాన్ చెరు, మాదాపూర్ కేంద్రాల నుంచి సుమారు ఐదారు ఫైర్ ఇంజిన్లు మంటలను ఆర్పే పనిలో నిమగ్నమయ్యాయి. వీరికి తోడుగా జిహెచ్‌ఎంసి వాట్ ట్యాంకర్లు, హైడ్రా, డిఆర్‌ఎఫ్‌ బృందాలు రంగంలోకి దిగాయి. స్థానికంగా ఉన్న కాలేజీ విద్యార్థులు,యువకులు కూడా మంటలు అదుపులోకి తీసుకొచ్చేందుకు అధికారులకు సహకరించారు. సర్వం కోల్పోయిన తమను ప్రభుత్వం ఆదుకోవాలని ఆర్థికంగా వెన్నుదన్నుగా నిలవాలని బాధితులు వేడుకుంటున్నారు.

మన తెలంగాణ 4 Mar 2026 11:55 am

Accident |ఘోర రోడ్డుప్రమాదం..

Accident | ఘోర రోడ్డుప్రమాదం.. లారీ క్రిందికి దూసుకెళ్లిన కారుఐదుగురు అక్కడికక్కడే మృతి

ప్రభ న్యూస్ 4 Mar 2026 11:54 am

గల్ఫ్ దేశాల్లో చిక్కుకుపోయిన భారతీయుల తరలింపునకు 58 ప్రత్యేక విమానాలు

మధ్యప్రాచ్యంలో అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో గల్ఫ్ దేశాల్లో చిక్కుకుపోయిన భారతీయులను స్వదేశానికి తరలించేందుకు భారత విమానయాన సంస్థలు భారీ ఆపరేషన్ చేపట్టాయి. ఇవాళ‌ ఒక్కరోజే 58 ప్రత్యేక విమానాలను నడుపుతున్నట్లు కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ అధికారికంగా ప్రకటించింది. ఇందులో ఇండిగో 30 విమానాలను, ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ కలిసి 23 విమానాలను నడపనున్నాయి.పశ్చిమాసియాలోని చాలా దేశాలు తమ గగనతలాన్ని మూసివేయడం లేదా కఠిన ఆంక్షలు విధించడంతో […] The post గల్ఫ్ దేశాల్లో చిక్కుకుపోయిన భారతీయుల తరలింపునకు 58 ప్రత్యేక విమానాలు appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 4 Mar 2026 11:54 am

Iran - Israel War : మరో వారం రోజులు విమానాలు నడవట.. ఇప్పటికింతేనట

అమెరికా–ఇజ్రాయెల్‌ కలిసి ఇరాన్‌పై చేపట్టిన యుద్ధం మధ్యప్రాచ్య దేశాల్లో విమాన రాకపోకలను తీవ్రంగా దెబ్బతీసింది

తెలుగు పోస్ట్ 4 Mar 2026 11:54 am

OTT Releases for This Weekend

A number of titles are available for streaming on OTT this weekend. Karthi’s Annagaru Vostaru will be available on Prime Video. Tharun Bhascker’s Om Shanthi Shanti Shantihi will stream on Aha from today and here is the complete list of OTT options for this weekend: March 3rd: Fall Guy (English, Tamil ,Telugu, Kannada, Hindi, Bengali […] The post OTT Releases for This Weekend appeared first on Telugu360 .

తెలుగు 360 4 Mar 2026 11:45 am

ఐఏఎస్ కార్తికేయను విధులు నుంచి తప్పించాలి..

ఐఏఎస్ కార్తికేయను విధులు నుంచి తప్పించాలి.. మచిలీపట్నం బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు

ప్రభ న్యూస్ 4 Mar 2026 11:44 am

ఆమనగల్లులో అగ్నిగుండంలో పడిన భక్తులు

ఆమనగల్లు: న‌ల్ల‌గొండ జిల్లా వేములపల్లి మండలంలోని ఆమనగల్లు శ్రీపార్వతీ రామలింగేశ్వర స్వామి ఉత్సవాల్లో విషాదం చోటుచేసుకుంది. భక్తులు అగ్నిగుండం దాటుతుండగా ఒక్కసారిగా తోపులాట జరిగింది. ఒకరినొకరు నెట్టుకోవడంతో భక్తులు నిప్పుల గుండంలో పడిపోయారు.  ప్రమాదంలో పదకొండు మంది భక్తులకు తీవ్రంగా గాయపడ్డారు. నిప్పుల్లో పడ్డవారిని భక్తులు, పోలీసులు బయటకు లాగారు. ​గాయపడిన వారిని చికిత్స నిమిత్తం హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ఒకరినొకరు నెట్టుకోవడంతో నిప్పుల గుండంలో భక్తులు పడిపోయినట్టు సమాచారం. 

మన తెలంగాణ 4 Mar 2026 11:39 am

Telangana : అగ్నిగుండంలో పడిపోయిన భక్తులు.. పది మందికి గాయాలు

నల్లగొండ జిల్లాలో జరుగుతున్న ఆలయ ఉత్సవాల్లో అపశృతి చోటు చేసుకుంది

తెలుగు పోస్ట్ 4 Mar 2026 11:38 am

Kannada Heroines |ఆమోదయోగ్యం కాదు..

Kannada Heroines | ఆమోదయోగ్యం కాదు.. Kannada Heroines | కన్నడ హీరోయిన్స్

ప్రభ న్యూస్ 4 Mar 2026 11:20 am

Andhra Pradesh : పదో తరగతి విద్యార్థులకు గుడ్ న్యూస్

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పదో తరగతి విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పింది

తెలుగు పోస్ట్ 4 Mar 2026 11:18 am

Andhra Pradesh : మెడికల్ కళాశాలలపై మంత్రి క్లారిటీ ఇదే

శాసనసభలో ప్రభుత్వ వైద్య కళాశాలలు,పీపీపీ విధానంపై రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ సమాధానం ఇచ్చారు.

తెలుగు పోస్ట్ 4 Mar 2026 11:08 am

Telangana |నిప్పులగుండంలో పడి…

Telangana | నిప్పులగుండంలో పడి… Telangana | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ :

ప్రభ న్యూస్ 4 Mar 2026 11:04 am

Chandrababu : చంద్రబాబు నేటి షెడ్యూల్ ఇదే

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేటి షెడ్యూల్ ను అధికారులు విడుదల చేశారు

తెలుగు పోస్ట్ 4 Mar 2026 10:59 am

ముందు ఇచ్చిన హామీలు నెరవేర్చండి..

ముందు ఇచ్చిన హామీలు నెరవేర్చండి.. పామర్రు ఎమ్మెల్యేకు ఛాలెంజ్ విసిరిన కైలే పామర్రు,

ప్రభ న్యూస్ 4 Mar 2026 10:58 am

రేప్ కేసు నుంచి తప్పించుకోవడానికి.... ఓ వ్యక్తిని కారులో తగలబెట్టి.... మరణించినట్టుగా నమ్మించి

లక్నో: అత్యాచారం కేసు నుంచి తప్పించుకోవడానికి అప్పు తీసుకున్న వ్యక్తిని చంపేసి నిందితుడి స్థానంలో కారులో మృతదేహాన్ని పెట్టి అనంతరం వాహనాన్ని తగలబెట్టాడు. ఈ కేసులో నలుగురిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ సంఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం సహరన్‌పూర్ ప్రాంతంలో జరిగింది. బిహారీగఢ్ గ్రామంలో అర్జున్, రాబిన్, విద్యాసాగర్ అనే స్నేహితులు ఉన్నారు. అర్జున్ డెహ్రాడూన్‌లో ఓ బ్యూటీ పార్లర్‌కు కారు డ్రైవర్‌గా పని చేసేవాడు. అక్కడే ఓ మహిళపై అత్యాచారం చేయడంతో అతడి జైలు జీవితం గడిపి బెయిల్‌పై బయటకు వచ్చాడు. అతడి యావజ్జీవ శిక్ష పడే అవకాశం ఉంది. శిక్షను తప్పించుకోవడానికి పలురకాలుగా ప్లాన్లు వేసున్నాడు. తన స్థానంలో ఓ వ్యక్తిని తగలబెడితే తప్పించుకోవచ్చని ప్లాన్ వేశాడు. రోహిత్ అనే వ్యక్తి అర్జున్ నుంచి 1.7 లక్షల రూపాయలు అప్పుగా తీసుకున్నాడు. ఇప్పటివరకు రోహిత్ చెల్లించలేదు. రోహిత్‌ను నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి మద్యం పూటుగా తాగించారు. అర్జున తన ముగ్గురు స్నేహితులు రాబిన్, విజయ్ సాగర్, షరీక్‌తో కలిసి రోహిత్‌ను గొంతు నులిమి చంపేశాడు. అనంతరం మృతదేహాన్ని ముందు సీట్లో ఉంచి తగలబెట్టారు. ఈ చంద్‌పూర్, చోర్ఖ్‌ర్డ్ గ్రామాల మధ్యలో ఈ సంఘటన జరిగింది. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కారు నంబర్ ఆధారంగా అర్జున్‌దిగా గుర్తించారు. అప్పటికే అర్జున్ డెహ్రాడూన్ పారిపోయాడు. అక్కడి కటింగ్ చేసుకొని మరో వ్యక్తి పేరుతో సిమ్ తీసుకొని వాడుతున్నాడు. విచారణలో కారు తన తమ్ముడు అర్జున్‌దేనని విజయ్ సాగర్ పోలీసులకు తెలిపారు. రాబిన్‌తో కలిసి బయటకు వెళ్లాడని సమాచారం ఇచ్చారు. పోలీసులు లోతుగా దర్యాప్తు చేసి రాబిన్‌ను అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా నిజాలు ఒప్పుకున్నారు. వెంటనే నలుగురిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. 

మన తెలంగాణ 4 Mar 2026 10:58 am

లారీ బోల్తా..

లారీ బోల్తా.. నందవరం, ఆంధ్రప్రభ : మండలంలోని ముగతి గ్రామం దగ్గర 167జాతీయ

ప్రభ న్యూస్ 4 Mar 2026 10:56 am

స్వీపర్ కుటుంబానికి ఆర్థిక సహాయం..

స్వీపర్ కుటుంబానికి ఆర్థిక సహాయం.. కడెం (నిర్మల్ జిల్లా) ఆంధ్రప్రభ : కడెం

ప్రభ న్యూస్ 4 Mar 2026 10:52 am

గుర్తుతెలియని వ్యక్తి మృతి..

గుర్తుతెలియని వ్యక్తి మృతి.. మంత్రాలయం, ఆంధ్ర ప్రభ : మంత్రాలయం మండలంలోని చిలకల

ప్రభ న్యూస్ 4 Mar 2026 10:52 am

Leopard : తిరుమలలో మరోసారి చిరుత

తిరుమలలో మరోసారి చిరుత కలకలం సృష్టించింది.

తెలుగు పోస్ట్ 4 Mar 2026 10:51 am

అటువంటి వాటికి దూరంగా ఉండాలి: జాన్వీ కపూర్

మన గురించి తప్పుగా అర్థం చేసుకుంటున్నారని తెలిసినప్పుడు బాధగా అనిపిస్తుందంటోంది కథానాయిక జాన్వీ కపూర్‌. కొన్నాళ్లుగా ఆమె సోదరుడు అర్జున్‌ కపూర్‌ సామాజిక మాధ్యమాల వేదికగా ట్రోల్స్‌కి గురవుతున్న నేపథ్యంలో.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న జాన్వీ దీని గురించి మాట్లాడింది. అలాంటి వేధింపులను క్షమించాల్సిన అవసరం లేదని తెలిపింది. ‘‘సోషల్‌ మీడియా సంస్కృతి గురించి నేను అర్థం చేసుకున్నదల్లా ప్రతి ఒక్కరూ తమ అభిప్రాయాలను పంచుకుంటూ వైరల్‌ అవ్వాలని కోరుకుంటారు. కాబట్టి వాళ్లు మీ గురించి […] The post అటువంటి వాటికి దూరంగా ఉండాలి: జాన్వీ కపూర్ appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 4 Mar 2026 10:50 am

దేవాలయంలో ప్రత్యేక పూజలు..

దేవాలయంలో ప్రత్యేక పూజలు.. ఉరవకొండ రూరల్, ఆంధ్రప్రభ : జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన

ప్రభ న్యూస్ 4 Mar 2026 10:49 am

Road Accident |హృదయవిదారకం

Road Accident | హృదయవిదారకం Road Accident | ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు

ప్రభ న్యూస్ 4 Mar 2026 10:43 am

ఐ ఎన్ ఎస్ విక్రాంత్ ఘనత

– 1000 విమానాలు ల్యాండ్ అయిన రికార్డు విశాఖపట్నం: భారత నౌకాదళంలో అతిపెద్ద విమాన వాహక నౌక ‘ఐఎన్‌ఎస్‌ విక్రాంత్‌్ణ మంగళవారం సరికొత్త అధ్యాయాన్ని లిఖించింది. దీని మీద ల్యాండ్‌ అయిన విమానాల సంఖ్య వెయ్యికి చేరడంతో సరికొత్త రికార్డు సాధించిందని నేవీ వర్గాలు తెలిపాయి. ఈ సందర్భంగా ఫ్లాగ్‌ ఆఫీసర్, కమాండింగ్‌ వెస్ట్రన్‌ ఫ్లీట్ రియర్‌ అడ్మిరల్‌ వివేక్‌ దహియా మాట్లాడుతూ.. నౌక సిబ్బంది బృంద స్ఫూర్తితో ఇన్ని సురక్షిత ల్యాండింగ్‌లు సాధ్యం అయ్యాయన్నారు. దీర్ఘ […] The post ఐ ఎన్ ఎస్ విక్రాంత్ ఘనత appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 4 Mar 2026 10:32 am

సర్పంచ్ ఆవుల సుందర్ జన్మదిన వేడుకలు..

సర్పంచ్ ఆవుల సుందర్ జన్మదిన వేడుకలు.. చిట్యాల, ఆంధ్రప్రభ : నల్గొండ జిల్లా

ప్రభ న్యూస్ 4 Mar 2026 10:30 am

చిత్తూరులో రోడ్డు ప్రమాదం: ఐదుగురు మృతి

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గంగవరం మండలం వైఎస్‌ఆర్ జంక్షన్ వద్ద సిమెంట్ లారీని వెనుక నుంచి కారు ఢీకొట్టడంతో ఐదుగురు మృతి చెందారు. కారు బెంగళూరు నుంచి చిత్తూరు వైపు వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మృతుల్లో ముగ్గురు మహిళలు ఉన్నారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది. 

మన తెలంగాణ 4 Mar 2026 10:27 am

ఆలేరులో హోలీ సంబురాలు..

ఆలేరులో హోలీ సంబురాలు.. ఆలేరు, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు

ప్రభ న్యూస్ 4 Mar 2026 10:15 am

రాజమండ్రికి పోలవరం అథారిటీ కార్యాలయం

– ఆదేశాలు జారీచేసిన కేంద్ర జలశక్తి శాఖ అమరావతి: హైదరాబాద్‌లో ఉన్న పోలవరం ప్రాజెక్టు అథారిటీ కార్యాలయాన్ని వెంటనే రాజమహేంద్రవరం తరలించాలని కేంద్ర జలశక్తి శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు కేంద్ర జలశక్తి శాఖ డిప్యూటీ కార్యదర్శి బి.ఎల్‌ మీనా పోలవరం అథారిటీ ముఖ్య కార్యనిర్వహణాధికారికి లేఖ రాశారు. చీఫ్‌ ఇంజినీరు, డిజైన్ల విభాగంతో సహా అందరినీ తరలించాలని అందులో పేర్కొన్నారు. పోలవరం ప్రాజెక్టు అథారిటీ ఏర్పాటైన 12 ఏళ్ల తర్వాత రాజమహేంద్రవరం తరలింపునకు […] The post రాజమండ్రికి పోలవరం అథారిటీ కార్యాలయం appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 4 Mar 2026 10:09 am

Telangana : మహిళలకు గుడ్ న్యూస్... వారి ఖాతాల్లో నెలకు రూ.2500లు.

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటి నుంచే ఎన్నిలకు సిద్ధమవుతున్నారని తెలిసింది

తెలుగు పోస్ట్ 4 Mar 2026 10:04 am

ఆ చట్టాలను ఉపసంహరించుకోవాలి..

ఆ చట్టాలను ఉపసంహరించుకోవాలి.. ఆలేరు, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరులోని

ప్రభ న్యూస్ 4 Mar 2026 10:02 am

Pressure Mounting on Yash

March 19th will witness the clash of the biggest films: Dhurandhar: The Revenge and Toxic. Dhurandhar: The Revenge will have the advantage of the sequel and the first part of the film ended up as a massive hit. Yash is testing his luck after four years with Toxic. The makers are yet to kick-start the […] The post Pressure Mounting on Yash appeared first on Telugu360 .

తెలుగు 360 4 Mar 2026 9:56 am

జైలు నుంచి విడుదలయిన బాల్క సుమన్

మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్ జైలు నుంచి విడుదలయ్యారు

తెలుగు పోస్ట్ 4 Mar 2026 9:53 am

నూతన కలెక్టర్ ను సన్మానించిన పెన్షనర్లు..

నూతన కలెక్టర్ ను సన్మానించిన పెన్షనర్లు.. ఆలేరు, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి

ప్రభ న్యూస్ 4 Mar 2026 9:51 am

ఆదిలాబాద్ జైలు నుంచి బాల్కసుమన్ విడుదల

 చెన్నూరు: ఆదిలాబాద్ జైలు నుంచి మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్, ఇతర బిఆర్ఎస్ నాయకులు విడుదలయ్యారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఘర్షణ చోటుచేసుకోవడంతో బాల్కసుమన్ 14 రోజులుగా రిమాండ్‎లో ఉన్నారు. క్యాతనపల్లి మున్సిపల్ ఎన్నికల్లో ఘర్షణ, రాళ్లదాడి, మంత్రి వివేక్ కాన్వాయ్‎పై దాడి ఘటనల్లో సుమన్‎కు చెన్నూరు జూనియర్ సివిల్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. క్యాతనపల్లి మున్సిపల్ ఎన్నికల సందర్భంగా మంత్రి వివేక్ వెంకటస్వామి కాన్యాయ్‌పై దాడి కేసులో బిఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. రామకృష్ణాపూర్ పోలీస్ స్టేషన్ పరిదిలో కానిస్టేబుల్ గాయపడగా దేవాపూర్ ఎస్‌ఐ గంగారాం ఇచ్చిన ఫిర్యాదు మేరకు రామకృష్ణాపూర్ పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే.  ఈ మేరకు ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి బాల్క సుమన్‌కు 14రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించారు. కోర్టు ఉత్తర్వుల అనంతరం పోలీసులు ఆయనను భారీ బందోబస్తు మధ్య ఆదిలాబాద్ జిల్లా జైలుకు తరలించారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో మంచిర్యాల జిల్లా క్యాతన్‌పల్లి మున్సిపాలిటిలో కాంగ్రెస్, బిఆర్‌ఎస్ నేతలు బాహాబాహీకి దిగిన విషయం విధితమే. 

మన తెలంగాణ 4 Mar 2026 9:50 am

ఆరంభంలోనే బుమ్రాను దించాలి

ఇంగ్లాండ్ పై భారత్ దే కాస్త పై చేయిగా ఉండొచ్చు: గవాస్కర్ బెంగళూరు : టి 20 ప్రపంచ కప్ సెమీ ఫైనల్లో భారత్ ఇంగ్లాండ్ తో పోటీకి దిగుతోంది. బెంగళూరు వేదికగా గురువారం జట్ల మధ్య జరిగే ఈ పోరులో భారత్ డే కాస్త పై చేయిగా ఉండొచ్చని గవాస్కర్ అన్నాడు. అయితే స్టార్ బౌలర్ బుమ్రాను భారత్ ఆరంభంలోనే దించాలని భారత మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ సలహా ఇచ్చాడు. పవర్ ప్లే లోనే […] The post ఆరంభంలోనే బుమ్రాను దించాలి appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 4 Mar 2026 9:50 am

T20 World Cup Semi Finals : సులువు కాదు.. సోదరా.. కానీ సాధ్యమే

టీ20 ప్రపంచకప్ సెమీ ఫైనల్స్ నేటి నుంచి ప్రారంభం కానున్నాయి.

తెలుగు పోస్ట్ 4 Mar 2026 9:44 am

వార్ ముదురుతున్న వేళ ఫ్రాన్స్ అధ్యక్షుడు మేక్రాన్ కీలక ప్రకటన

పశ్చిమాసియాలో ఉద్రిక్తతల వేళ ఫ్రాన్స్ అధ్యక్షుడు మేక్రాన్ కీలక ప్రకటన చేశారు

తెలుగు పోస్ట్ 4 Mar 2026 9:40 am

బాల భక్తుల సందడి..

బాల భక్తుల సందడి.. ఆలేరు, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరులోని

ప్రభ న్యూస్ 4 Mar 2026 9:38 am

షాద్ నగర్ లో చెరువులో పడి గురుకుల విద్యార్థి గల్లంతు

రంగంలోకి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు. రంగారెడ్డి: గురుకుల విద్యార్థి చెరువులో పడి గల్లంతైన సంఘటన రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పరిధిలో జరిగింది. స్థానికులు తెలిన వివరాల ప్రకారం... గద్వాల జిల్లా ఐజ మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన రాజు అనే విద్యార్థి మహాత్మ జ్యోతిరావు పూలే బీసీ వెల్ఫేర్ వసతి గృహంలో చదువుతున్నాడు.   ఫరూక్ నగర్ మండలం రాయికల్ శివారులో ఉన్న చెరువులో ఈత కొట్టడానికి వెళ్లి గల్లంతయ్యాడు. మంగళవారం హోలీ సందర్భంగా సెలవు ఉండడంతో నలుగురు విద్యార్థులతో కలిసి చెరువులో ఈత కొట్టడానికి వెళ్లిన రాజు మధ్యాహ్నం నుండి ఇప్పటివరకు బయటకు రాలేదు. దీంతో పోలీసులు ఎన్డిఆర్ఎఫ్ బృందాలను రంగంలోకి దించి చెరువలో గాలింపు చర్యలు చేపట్టారు. 

మన తెలంగాణ 4 Mar 2026 9:34 am

Andhra Pradesh : ఏపీ శాసనసభ సమావేశాలు ప్రారంభం

ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి

తెలుగు పోస్ట్ 4 Mar 2026 9:33 am

Summer Effect : ఏసీలు ఆన్.. వేడి గాలులు.. ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు గరిష్టంగా నమోదవుతున్నాయి.

తెలుగు పోస్ట్ 4 Mar 2026 9:21 am

Telangana : 99 రోజుల యాక్షన్ ప్లాన్ ఇదే

ప్రజా పాలన-ప్రగతి ప్రణాళికను తెలంగాణ ప్రభుత్వం రూపొందించింది

తెలుగు పోస్ట్ 4 Mar 2026 9:15 am

దుబాయ్‌లోని అమెరికా కాన్సులేట్‌పై ఇరాన్‌ దాడి

–ధ్రువీకరించిన యూఎస్ విదేశాంగ కార్యదర్శి మార్కో రోబియో వాషింగ్టన్: పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. తాజాగా దుబాయ్‌ లోని అమెరికా కాన్సులేట్‌ (US) లక్ష్యంగా ఇరాన్‌ డ్రోన్‌ దాడి చేసింది. దీంతో భారీఎత్తున మంటలు చెలరేగాయి. యూఎస్‌ కాన్సులేట్‌ సమీపంలో డ్రోన్‌ దాడి జరిగిందని తొలుత అక్కడి మీడియా పేర్కొంది. భారీగా మంటలు వ్యాపించాయని.. అత్యవసర బృందాలు రంగంలోకి దిగి వాటిని అదుపులోకి తెచ్చినట్లు తెలిపింది. ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని వెల్లడించింది. కాన్సులేట్‌ సమీపంలో డ్రోన్ […] The post దుబాయ్‌లోని అమెరికా కాన్సులేట్‌పై ఇరాన్‌ దాడి appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 4 Mar 2026 9:15 am

Revanth Reddy : నేడు ఢిల్లీకి రేవంత్ రెడ్డి

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు ఢిల్లీకి బయలుదేరి వెళ్లే అవకాశముంది

తెలుగు పోస్ట్ 4 Mar 2026 9:00 am

Gold Prices Today : యుద్ధం ఎఫెక్ట్... అయినా పసిడి ప్రియులకు గుడ్ న్యూస్

.ఈరోజు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. వెండి ధరలు కూడా తగ్గాయి.

తెలుగు పోస్ట్ 4 Mar 2026 8:50 am

సమంతతో రోమాన్స్ చేస్తుంటే 200 మంది చూశారు: బెల్లంకొండ

హైదరాబాద్: అల్లుడు శీను సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు తనని ఎవరు పట్టించుకునేవారు కాదని హీరో బెల్లంకొండ శ్రీనివాస్ తెలిపారు. ఫైటింగ్ చేస్తున్నప్పుడు, డ్యాన్స్ చేస్తున్నప్పనుడు అక్కడ ఉన్నవారు ఒక్కరు కూడా తనని చూసేవారు కాదన్నారు. అల్లుడు శీను సినిమా షూటింగ్ విషయాలను బెల్లంకొండ గుర్తు చేశాడు. హీరోయిన్ సమంతతో రోమాన్స్ సీన్ చేస్తుంటే మాత్రం 200 మంది సభ్యులు నోరెళ్ల బెట్టి చూసేవారని సంచలన కామెంట్లు చేశాడు. ఆ సమయంలో తాను కొంచెం అసౌకర్యంగా కనిపించేవాడినని చెప్పారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. స్టార్ హీరోయిన్‌తో నటించి ఈ సినిమాతోనే అతడు హిట్ కొట్టిన విషయం తెలిసిందే. స్పెషల్ సాంగ్‌లో బెల్లంకొండ పక్కన తమన్నా నటించిన విషయం తెలిసిందే. 2014వ సంవత్సరంలో వివినాయక్ ఈ సినిమాకు దర్శకత్వం వహించగా శ్రీలక్ష్మీ నరసింహ ప్రొడక్షన్స్‌లో నిర్మించారు. ఈ మూవీకి దేవశ్రీ ప్రసాద్ సంగీతం అందించగా ప్రకాశ్ రాజ్, బ్రహ్మానందం, రఘుబాబులు నటించారు.

మన తెలంగాణ 4 Mar 2026 8:47 am

బాల్క సుమన్ విడుదల..

బాల్క సుమన్ విడుదల.. మంచిర్యాల ప్రతినిధి, ఆంధ్రప్రభ : క్యాతన్ పల్లి రాళ్లదాడి

ప్రభ న్యూస్ 4 Mar 2026 8:33 am

Hyderabad : కోట్ల రూపాయల ఆస్తి బూడిద..నిజాంపేటలో భారీ అగ్నిప్రమాదం

నిజాంపేటలో భారీ అగ్నిప్రమాదం జరిగింది

తెలుగు పోస్ట్ 4 Mar 2026 8:31 am

రైరై రారా.. స్క్రీన్‌పై ఫైర్‌లా ఉంది

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న ‘పెద్ది’ సెకండ్ సింగిల్ ‘రై రై రా రా’ పాట విడుదలైన వెంటనే దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియాలో స్పందిస్తూ చిత్రబృందాన్ని అభినందించారు. “రైరై రా రా’ స్క్రీన్‌పై ఫైర్‌లా ఉంది. ఇది ఎనర్జీ, ఎమోషన్, సినిమాటిక్ బ్రిలియన్స్ కలిసిన అద్భుతం. రామ్ చరణ్ అదిరిపోయే విధంగా డ్యాన్స్ చేయడం గొప్ప ఆనందాన్నిచ్చింది. దర్శకుడు బుచ్చిబాబు సానా అద్భుతమైన పిక్చరైజేషన్, మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహ్మాన్ అందించిన కంపోజిషన్, అలాగే జానీ మాస్టర్ అందించిన పవర్ ప్యాక్‌డ్ కొరియోగ్రఫీ అద్భుతంగా వున్నాయి. సినిమాటోగ్రాఫర్ ఆర్.రత్నవేలు అందించిన అద్భుతమైన విజువల్స్, గేయరచయిత అనంత శ్రీరామ్ రాసిన అర్థవంతమైన సాహిత్యం ఎంతగానో అలరించాయి. నిర్మాత వెంకట సతీష్ కిలారు ఈ అద్భుతమైన సినిమాను నిర్మాణం చేసినందుకు అభినందనలు” అని అన్నారు మెగాస్టార్ చిరంజీవి. వృద్ధి సినిమాస్ బ్యానర్ పై వెంకట సతీష్ కిలారు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రం ఏప్రిల్ 30న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ కానుంది.

మన తెలంగాణ 4 Mar 2026 8:30 am