WPL Season 4 |నేటి నుంచే డబ్ల్యూపీఎల్ 4వ సీజన్
WPL Season 4 | నేటి నుంచే డబ్ల్యూపీఎల్ 4వ సీజన్ WPL
నేడు రాచానపల్లి దర్గాషరీఫ్ (కొడిమి)గంధం –ఉరుసు మహోత్సవ
విశాలాంధ్ర; అనంతపురం టౌన్కొడిమి గ్రామంలో గంధము మహోత్సవము పూల చాందినీ లైటింగ్ డెకరేషన్, ఫక్కీర్ల జిల్లాలో ఊరేగింపు బయలుదేరి దర్గాషరీఫ్ చేరుకుంటుందని కమిటీ సభ్యులు శుక్రవారం పేర్కొన్నారు.హజరత్ సయ్యద్ అహమ్మద్ బాద్షా ఖాద్రి శుత్తారియమనీ (ర.అలైహి) సాహెబ్ బనగానపల్లి స్వామి వారి కుమారులైన సద్గురు డా॥ హజరత్ సయ్యద్ హుస్సేన్ బాద్షా ఖాద్రి యమనీ సాహెబ్ దర్గా యందు సదింపులు జరుపుతారన్నారు. అనంతరం దర్గా వద్ద అన్నదానం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు.దర్గా వద్ద వివాహాలు ఇతర శుభకార్యక్రమాలు […] The post నేడు రాచానపల్లి దర్గాషరీఫ్ (కొడిమి)గంధం – ఉరుసు మహోత్సవ appeared first on Visalaandhra .
ముందు కాల్చి పడేసి.. ఆ తర్వాత మాట్లాడతాం:
అమెరికాను హెచ్చరించిన డెన్మార్క్ఆర్కిటిక్ ప్రాంతంలోని వ్యూహాత్మక ద్వీపం గ్రీన్లాండ్పై అమెరికా తన నియంత్రణను సాధించాలనే ప్రయత్నం చేస్తుండటంపై డెన్మార్క్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.ఎవరైనా తమ భూభాగాన్ని ఆక్రమించేందుకు ప్రయత్నిస్తే, సైనికులు పై అధికారుల ఆదేశాల కోసం వేచి చూడకుండా వెంటనే స్పందించాలని డెన్మార్క్ రక్షణ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.దీని కోసం 1952లో ప్రవేశపెట్టిన షూట్ ఫస్ట్ (ముందుగా కాల్పులు జరపండి) అనే నిబంధనను ప్రభుత్వం తాజాగా ధ్రువీకరించింది.నాటో ఉనికికే ప్రమాదం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ […] The post ముందు కాల్చి పడేసి..ఆ తర్వాత మాట్లాడతాం: appeared first on Visalaandhra .
Elephants Terror |ఏనుగుల బీభత్సం…
Elephants Terror | ఏనుగుల బీభత్సం… పంటలకు భారీ నష్టం… Elephants Terror
POCO M8 5G Launch: అదిరిపోయే కర్వ్డ్ డిస్ప్లే.. మిలిటరీ గ్రేడ్ ధృడత్వంతో పోకో కొత్త 5G ఫోన్
పోకో (POCO) స్మార్ట్ఫోన్ ‘M’ సిరీస్లో అత్యంత శక్తివంతమైన పోకో ఎం8 5జీ (POCO M8 5G) ఫోన్ను దేశీయ మార్కెట్లో విడుదల చేసింది. అద్భుతమైన కర్వ్డ్ డిస్ప్లే, ఈవీ గ్రేడ్ బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్తో ఈ ఫోన్ గట్టి పోటీ ఇస్తోంది. ముఖ్యంగా రూ.16 వేల లోపు ధరకే ఈ ప్రీమియం ఫీచర్లను అందిస్తోంది. POCO M8 5G: ఆకట్టుకునే కర్వ్డ్ అమోలెడ్ డిస్ప్లే పోకో ఎం8 5జీ ఫోన్ చూడగానే ఆకట్టుకునేలా ఉంది. […] The post POCO M8 5G Launch: అదిరిపోయే కర్వ్డ్ డిస్ప్లే.. మిలిటరీ గ్రేడ్ ధృడత్వంతో పోకో కొత్త 5G ఫోన్ appeared first on Dear Urban .
Raja Saab : మొసళ్లతో థియేటర్స్ కు వచ్చిన ఫ్యాన్స్
ప్రభాస్ నటించిన రాజాసాబ్ మూవీకి ఆయన ఫ్యాన్స్ విన్నూత్న రీతిలో థియేటర్ కు వచ్చారు
Hyderabad : శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో 14 కోట్ల విలువైన
శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా గంజాయి పట్టుబడింది
Toxic | యశ్ ఎంట్రీ అదిరింది.. Toxic | ఆంధ్రప్రభ వెబ్ డెస్క్
ఇరాన్లో కొనసాగుతున్న ఆందోళనలు.. దేశవ్యాప్తంగా ఇంటర్నెట్ బంద్
ఆర్థిక సంక్షోభం, పెరిగిన ధరలపై ఇరాన్లో వెల్లువెత్తిన ప్రజా వ్యతిరేకత ఇరాన్ ప్రభుత్వంపై ఆ దేశ ప్రజలు తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. పడిపోతున్న ఆర్థిక వ్యవస్థ, ఆకాశాన్ని తాకుతున్న ధరలు, నిరుద్యోగంతో విసిగిపోయిన ప్రజలు సర్వోన్నత నేత అయతొల్లా అలీ ఖమేనీ నాయకత్వంలోని ఇస్లామిక్ పాలనకు వ్యతిరేకంగా రోడ్లపైకి వచ్చారు. గత మూడు సంవత్సరాలలో ఎన్నడూ లేని విధంగా టెహ్రాన్ వీధులు నిరసనకారులతో కిక్కిరిసిపోయాయి. నిరసనలు ఉద్ధృతం కావడంతో అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియన్ ప్రభుత్వం కఠిన నిర్ణయం […] The post ఇరాన్లో కొనసాగుతున్న ఆందోళనలు.. దేశవ్యాప్తంగా ఇంటర్నెట్ బంద్ appeared first on Visalaandhra .
MLA |సమస్యల పరిష్కారానికే ప్రజాదర్బార్
MLA | సమస్యల పరిష్కారానికే ప్రజాదర్బార్ MLA | ఘంటసాల, ఆంధ్రప్రభ :
Madras High Court |‘జననాయగన్’కు మద్రాసు హైకోర్టులో ఊరట
Madras High Court | మద్రాస్, ఆంధ్రప్రభ : దళపతి విజయ్ నటించిన
డాక్టర్ సుధాకర్ కుటుంబానికి కోటి ఆర్థిక సాయం, కుమారుడికి పదోన్నతి: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
వైసీపీ హయాంలో వేధింపులకు గురైన డాక్టర్ సుధాకర్ వేధింపులకు తట్టుకోలేక మరణించిన సుధాకర్కుమారుడికి డిప్యూటీ తహసీల్దార్ పోస్టును ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయంఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన నిన్న జరిగిన కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా వైసీపీ ప్రభుత్వ హయాంలో వేధింపులకు గురై మరణించిన డాక్టర్ సుధాకర్ కుటుంబాన్ని ఆదుకునే దిశగా కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. డాక్టర్ సుధాకర్ కుటుంబానికి రూ. 1 కోటి ఆర్థిక సాయం అందించడమే కాకుండా… ప్రస్తుతం సహకార శాఖలో […] The post డాక్టర్ సుధాకర్ కుటుంబానికి కోటి ఆర్థిక సాయం, కుమారుడికి పదోన్నతి: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం appeared first on Visalaandhra .
తిరుమలలోని శ్రీవారి మెట్ల మార్గంలో చిరుత సంచారం కలకలం రేపింది
Strict Actions |అమ్మినా.. కొన్నా కఠిన చర్యలు
Strict Actions | అమ్మినా.. కొన్నా కఠిన చర్యలు Strict Actions |
తిరుమలలో ఉద్యోగాలకు నోటిఫికేషన్ .. ఎప్పుడంటే?
తిరుమల తిరుపతి దేవస్థానం నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది
Mamda | సర్పంచ్ లకు సన్మానం… Mamda | మామడ, ఆంధ్రప్రభ :
Telangana : వాహనదారులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్
వాహనదారులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది.
CM |కప్ పోటీల్లో ఉత్సహంగా పాల్గొనాలి
CM | మామడ, ఆంధ్రప్రభ : సీఎం కప్ పోటీల్లో అందరూ ఉత్సహంగా
Celebrations |ముందస్తు సంక్రాంతి సంబరాలు
Celebrations | ముందస్తు సంక్రాంతి సంబరాలు Celebrations | కుంటాల, ఆంధ్రప్రభ :
Rally |స్వచ్ఛ సంక్రాంతిపై ర్యాలీ
Rally | కంకిపాడు – ఆంధ్రప్రభ : కంకిపాడు మండలంలోని ఈడుపుగల్లు సెంటర్
Breaking : విజయ్ ఫ్యాన్స్ కు సంక్రాంతి వేళ గుడ్ న్యూస్
విజయ్ సినిమా జననాయగన్ కు మద్రాస్ హైకోర్టులో ఊరట లభించింది
Invitation |సంక్రాంతి జాతర మహోత్సవాలకు ఆహ్వానం
Invitation | గన్నవరం – ఆంధ్రప్రభ : విజయవాడ రూరల్ మండల పరిధిలోని
invitation letter |దత్తాత్రేయ ఆశ్రమ పీఠాధిపతికి ఆహ్వానం
invitation letter | వికారాబాద్, ఆంధ్రప్రభ : ఈనెల 25 నుండి వికారాబాద్
Mandali Buddha Prasad |సమస్యలు పరిష్కారం కోసం..
Mandali Buddha Prasad | సమస్యలు పరిష్కారం కోసం.. Mandali Buddha Prasad,
observation |స్టేడియంను పరిశీలించిన మంత్రి వాకిటి శ్రీహరి
observation | మక్తల్, ఆంధ్రప్రభ : నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గ కేంద్రంలో
Prabhas |మారుతి మెప్పించాడా..?
Prabhas | మారుతి మెప్పించాడా..? Prabhas | ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ :
Andhra pradesh : నిరుద్యోగులకు గుడ్ న్యూస్..424 పోస్టుల భర్తీ
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది.
Telangana |క్రీడాల్లో పోటీపడాలి..
Telangana | క్రీడాల్లో పోటీపడాలి.. Telangana, కుంటాల, ఆంధ్రప్రభ : చదువుతో పాటు
Raja Saab : ‘రాజా సాబ్’ సంక్రాంతికి అలరించాడా? ఇబ్బంది పెట్టాడా?
డార్లింగ్ ప్రభాస్ నటించిన రాజాసాబ్ మూవీ విడుదలయింది
Amaravathi : రెండో విడత భూ సమీకరణ అంత సులువు కాదా?
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో రెండో విడత భూ సమీకరణ ప్రభుత్వానికి సవాల్ గా మారిందనే చెప్పాలి
Srisailam : శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల ఏర్పాట్ల సమావేశం
శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై సమన్వయ సమావేశం జరగనుంది
Yadadri | ధనుర్మాస శోభాయాత్ర.. Yadadri, ఆలేరు, ఆంధ్రప్రభ : అపర వైకుంఠంగా
నల్గొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. #RoadAccident #Nalgonda #Miryalaguda #Police #BreakingNews
రాయచోటి అభివృద్ధికి లోకేశ్ భరోసా
మంత్రి నారా లోకేశ్ ను మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి కలిశారు
Godadevi |జన్మ నక్షత్ర వేడుకలు..
Godadevi | జన్మ నక్షత్ర వేడుకలు.. Godadevi, విజయవాడ, ఆంధ్రప్రభ : విశిష్టమైన
Weather Report : ఈ జిల్లాల వారు అలెర్ట్ గా ఉండాల్సిందే.. వాతావరణ శాఖ హెచ్చరిక
ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం వచ్చే మరికొద్ది గంటల్లో తీవ్ర వాయుగుండంగా బలపడే అవకాశం ఉంది
Andhra Pradesh : ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీలో సమ్మె సైరన్
ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీలో సమ్మె సైరన్ మోగింది.
Chandra Babu |పేద కుటుంబాల కోసం..
Chandra Babu | పేద కుటుంబాల కోసం.. Chandra Babu, తిరువూరు, ఆంధ్రప్రభ
Telangana : వ్యవసాయ విశ్వవిద్యాలంలో ప్రశ్నాపత్రాల లీకు
తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం లో పరీక్ష పత్రాలు లీకయ్యాయి
AP |క్రీడా చరిత్రలో కీలక ఘట్టం..
AP | క్రీడా చరిత్రలో కీలక ఘట్టం.. AP, ఎన్టీఆర్ బ్యూరో, ఆంధ్రప్రభ
Road Accident : తెలంగాణలో ఘోర రోడ్డు ప్రమాదం. ముగ్గురి స్పాట్ డెడ్
తెలంగాణలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మరణించారు
హైదరాబాద్ విమల్ థియేటర్ వద్ద గందరగోళం #Hyderabad #Prabhas #VimalTheatre #Rajasaab #CinemaNews
Miryalaguda |రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి..
Miryalaguda | రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి.. Miryalaguda, ఆంధ్రప్రభ : నల్లగొండ
Tourism |ఏపీ నెంబర్ వన్ డెస్టినేషన్..
Tourism | ఏపీ నెంబర్ వన్ డెస్టినేషన్.. Tourism, భవానిపురం, ఆంధ్రప్రభ :
Gold Price Today : బంగారం కొనాలనుకుంటున్నారా? అయితే ఈ పనిచేయండిక
ఈరోజు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. వెండి ధరల్లో కూడా స్వల్ప తగ్గుదల కనిపించింది
ది రాజాసాబ్ రివ్యూ: ప్రభాస్ ఫ్యాన్స్కు సంక్రాంతి కానుక
ప్రభాస్ మార్క్ థ్రిల్లింగ్ రైడ్ ది రాజాసాబ్ మూవీ రివ్యూ ఇక్కడ చదవండి. బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ సృష్టించిందా? కథలోని లోతుపాతులు, సాంకేతిక హంగుల గురించి క్లుప్తంగా, సూటిగా సాగే ఒక పవర్-ప్యాక్డ్ రివ్యూ ఇది. ‘సలార్’, ‘కల్కి 2898 ఏడీ’ వంటి వరుస పాన్-ఇండియా యాక్షన్ చిత్రాల గంభీర వాతావరణం తర్వాత, ప్రభాస్ పూర్తి స్థాయి వినోదాత్మక పాత్రలో తిరిగి వస్తుండటంతో ది రాజాసాబ్ చిత్రంపై అంచనాలు తారాస్థాయికి చేరాయి. సీరియస్ పాత్రల చట్రం నుంచి […] The post ది రాజాసాబ్ రివ్యూ: ప్రభాస్ ఫ్యాన్స్కు సంక్రాంతి కానుక appeared first on Dear Urban .
Telangana : రాజాసాబ్ టిక్కెట్ ధరలు తెలంగాణలో ఎంతంటే...?
తెలంగాణ ప్రభుత్వం ప్రభాస్ నటించిన రాజా సాబ్ సినిమా టిక్కెట్ల ధరల పెంపునకు అనుమతించింది
ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నేడు కాకినాడ జిల్లాలో పర్యటించనున్నారు.
Chandrababu : నేడు తూర్పు గోదావరి జిల్లాకు చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు తూర్పు గోదావరి జిల్లాలో పర్యటించనున్నారు
అమెరికాను తప్పుపట్టిన రష్యా.. ఇది దారుణమన్న మాస్కో
అమెరికా స్వాధీనం చేసుకున్న రష్యా చమురు నౌకలో ముగ్గురు భారతీయ సిబ్బంది ఉన్నట్లు రష్యా మీడియా వెల్లడించింది
Donald Trump : భారత్ పై చల్లారని ట్రంప్ ఆగ్రహం.. 500 శాతం టారిఫ్ పెంచేందుకు
రష్యాపై కొత్త ఆంక్షల బిల్లుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆమోదం తెలిపారు
TeacherMisconduct |విద్యార్థినులపై టీచర్ అసభ్యకర ప్రవర్తన
TeacherMisconduct | విద్యార్థినులపై టీచర్ అసభ్యకర ప్రవర్తన నిలదీసిన తల్లి తండ్రులు స్థానికులుకఠిన
TeacherMisconduct |విద్యార్థినులపై టీచర్ అసభ్యకర ప్రకవర్తన
TeacherMisconduct | విద్యార్థినులపై టీచర్ అసభ్యకర ప్రకవర్తన నిలదీసిన తల్లి తండ్రులు స్థానికులుకఠిన
pickles | ఆవకాయకు కేరాఫ్ ఏపీ ప్రపంచానికే ఆతిథ్యం ఇవ్వబోతున్నాం! • సంస్కృతి,
PremierLeague2026 |ధనాధన్ సమరానికి వేళాయె!
PremierLeague2026 | ధనాధన్ సమరానికి వేళాయె! నేటి నుంచే ఉమెన్స్ ప్రీమియర్ లీగ్-
Jan9NRIday |మేధో వలస వరమా? శాపమా!
Jan9NRIday | మేధో వలస వరమా? శాపమా! 09 జనవరి 1915న ప్రవాసీ
6Things |భగవంతుడు ఉంటే ఎందుకు కనపడట్లేదు?
6Things | భగవంతుడు ఉంటే ఎందుకు కనపడట్లేదు? భగవంతుని అనుగ్రహం కోసం మనం
ఊబకాయానికి పరిష్కారం దొరికింది!
ఊబకాయానికి పరిష్కారం దొరికింది! ప్రపంచవ్యాప్త ఆరోగ్య సంక్షోభాలలో ఊబకాయం ఒకటి. ఇది మధుమేహం,
నేటి ముహూర్తం సంవత్సరం : శ్రీ విశ్వావసు నామ సంవత్సరం; మాసం :
municipal elections |ఫిబ్రవరి రెండో వారంలో మున్సిపోల్స్?
municipal elections | ఫిబ్రవరి 1న సీఎం రేవంత్ దావోస్ నుంచి తిరిగిరాక
మోడీపై యుద్ధం క్షమాపణలు చెప్పే వరకు వదలం నరేగా చట్ట సవరణ వెనక్కి
` భారీగా సుంకాల విధింపు బిల్లుకు ట్రంప్ ఆమోదం! ` రష్యాపై ఆర్థిక ఆంక్షలను కఠినతరం చేసే చర్యల్లో భాగంగా నిర్ణయమని వెల్లడి వాషింగ్టన్(జనంసాక్షి): అమెరికా అధ్యక్షుడు …
` ప్రతి రెండు నియోజకవర్గాలకు సెంట్రలైజ్డ్ కిచెన్లు ` అధికారులతో సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి ` ముఖ్యమంత్రిని కలిసిన హిమాచల్ విద్యాశాఖ మంత్రి న్యూఢల్లీి(జనంసాక్షి):ప్రతి రెండు …
జనగణనకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
కేంద్ర హోంశాఖ నోటిఫికేషన్ విడుదల ఏప్రిల్ 1 నుంచి సెప్టెంబర్ 30వరకు పక్రియ న్యూఢల్లీి(జనంసాక్షి): దేశవ్యాప్తంగా జనగణననకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జనగణన తొలి …
` ఉపాధి హామీ చట్టం రద్దు చేసేంత వరకు పోరు ఆపొద్దు ` పేదలకు ఆర్థిక భద్రత కల్పించేందుకే చట్టాన్ని తీసుకొచ్చారు ` పథకాన్ని మొదట అమలు …
9JanCartoon |ఆంధ్రప్రభలో నేటి కార్టూన్ ఔరా
9JanCartoon | ఆంధ్రప్రభలో నేటి కార్టూన్ ఔరా CLICK HERE FOR MORE
ଫ୍ୟାକ୍ଟ ଚେକ୍: ଦୁଇ ରାଜନେତାଙ୍କ ବଚସାର ଭିଡିଓକୁ ଭୁଲ୍ ଦାବି ସହ କରାଯାଇଛି ସେୟାର
ଭାଇରାଲ ଭିଡିଓ ସହ ଉକ୍ତ ଭିଡିଓରେ ବହୁ ସମାନତା ଥିବାର ଦେଖି ଦୁଇଟି ଭିଡିଓକୁ ତୁଳନା କରିଥିଲୁ । ତୁଳନାରୁ ଉଭୟ ଭିଡିଓ ଗୋଟିଏ ଘଟଣାର ବୋଲି ଜାଣିବାକୁ ପାଇଥିଲୁ । ଆବଶ୍ୟକୀୟ କିୱାର୍ଡ ବ୍ୟବହାର କରି ସର୍ଚ୍ଚ କରିବାରୁ ଏକାଧିକ ଗଣମାଧ୍ୟମ ସମାନ ସୂଚନା ସହ ଉକ୍ତ ଭିଡିଓକୁ ପ୍ରସାରିତ କରିଥିବାର ଦେଖିବାକୁ ପାଇଥିଲୁ । କେନ୍ଦ୍ରାପଡା ରାଜନଗରରୁ ଆସିଛି ସାଂଘାତିକ ଅଭିଯୋଗ । ପ୍ରସାରିତ ଖବର ଅନୁଯାୟୀ, ମହିଳା ବିଡିଓଙ୍କୁ ବିଜେପି ନେତା ଲଳିତ ବେହେରା ଲାପଟପ୍ ଉଠାଇ ଆକ୍ରମଣ କରିବା ପରେ ଉତ୍ତେଜନା ପ୍ରକାଶ ପାଇଛି । ବିଜେପି ନେତାଙ୍କ ଏଭଳି କାର୍ଯ୍ୟର ପ୍ରତିବାଦରେ ରାସ୍ତାରୋକ କରିଛି ବିଜେଡି । ଅନ୍ୟପଟେ ବିଜେପି କହିଛି, ଘଟଣାର ତଦନ୍ତ କରାଯାଇ ଆଇନ ଅନୁଯାୟୀ ଯିଏ ଦୋଷୀ ତାଙ୍କ ବିରୋଧରେ କାର୍ଯ୍ୟାନୁଷ୍ଠାନ ଗ୍ରହଣ କରାଯିବ । ମହିଳା ବିଡିଓଙ୍କୁ ଆକ୍ରମଣ ସମୟର ଭିଡ଼ିଓ ସାମନାକୁ ଆସିବା ପରେ ଅଶାନ୍ତ ହୋଇଛି ରାଜନଗର । ଏଭଳି ଘଟଣାକୁ ନିନ୍ଦା କରି ରାସ୍ତାକୁ ଓହ୍ଲାଇଛି ବିଜେଡି । ଏଭଳି କାଣ୍ଡ ଘଟଣାଇଥିବା ବିଜେପି ନେତା ଲଳିତ ବେହେରା ଓ ତାଙ୍କ ସମର୍ଥକଙ୍କ ଗିରଫ ଦାବିରେ କଟକକୁ ସଂଯୋଗ କରୁଥିବା ମୁଖ୍ୟ ରାସ୍ତା ଅବରୋଧ କରିଛନ୍ତି । ଏଥିସହ ରାଜ୍ୟରେ ମହିଳା ଅସୁରକ୍ଷିତ ଅଭିଯୋଗ ଆଣି ରାଜ୍ୟ ସରକାରଙ୍କ ଉପରେ ବର୍ଷିଛନ୍ତି ରାଜନଗର ବିଧାୟକ । ଇତିମଧ୍ୟରେ ଏକ ଭିଡିଓ ସୋସିଆଲ ମିଡିଆରେ ଭାଇରାଲ ହେବାରେ ଲାଗିଛି । ଭାଇରାଲ ଭିଡିଓରେ ଏକ ବୈଠକରେ ଦୁଇଜଣ ଙ୍କ ମଧ୍ୟରେ ବଚସା ଦେଖାଯାଇଛି । ଜଣେ ଜିଲ୍ଲାପାଳଙ୍କୁ ଜଣେ ବିଜେପି ଦଳର ସାଂସଦ ଦୁର୍ବ୍ୟବହାର କରୁଛନ୍ତି ବୋଲି ଉକ୍ତ ଭିଡିଓ ରେ ପ୍ରକାଶ ପାଇଛି । ଉକ୍ତ ନେତା ବିଜେପି ଦଳର ଗାରିମା ଖୁର୍ଣ କରିବା ଲେଖି ଦଳକୁ ଆକ୍ଷେପ କରିଛନ୍ତି ୟୁଜର୍ସ । ଉକ୍ତ ଭିଡିଓକୁ ସୋସିଆଲ ମିଡିଆରେ ସେୟାର କରି ୟୁଜର୍ସ ଲେଖିଛନ୍ତି, ଦେଖନ୍ତୁ ଜଣେ ଜିଲ୍ଲାପାଳଙ୍କୁ ଜଣେ ବିଜେପି ନେତା କିଭଳି ଦୁର୍ବ୍ୟବହାର କରୁଛନ୍ତି । A Sadakchap BJP leader is threatening a District Magistrate. New India #BJP4IND #bjp4mumbai #BJP4India #news pic.twitter.com/cW39CYMnGw — Kutch Power News પ્રજાના પ્રશ્નો ને વાચા આપતુ (@kutch_power) January 2, 2026 ଯାହାର ଆର୍କାଇଭ ଲିଙ୍କ୍ ଏଠାରେ ରହିଛି ସାତ୍ୟାସତ୍ୟ: ଦାବିଟି ବିଭ୍ରାନ୍ତିକର ଅଟେ, ବଚସା ହେଉଥିବା ଭାଇରାଲ ଭିଡିଓରେ ଜଣେ ବିଜେପି ଦଳର ସାଂସଦ ଥିବା ବେଳେ ଆଉଜଣେ ବାପ୍ ର ସାଂସଦ ବୋଲି ଜଣାଯାଇଚି । ତଦନ୍ତ କରିବାକୁ ଯାଇ, ଭାଇରାଲ ଦାବି ନେଇ ଆବଶ୍ୟକୀୟ କିୱାର୍ଡ ବ୍ୟବହାର କରି ଅନୁସନ୍ଧାନ କରିଥିଲୁ । ଅନୁସନ୍ଧାନରୁ କୌଣସି ପ୍ରମୁଖ ଗଣମାଧ୍ୟମରେ ଏନେଇ କୌଣସି ଖବର ପ୍ରସାରିତ କିମ୍ବା ପ୍ରକାଶିତ ହୋଇଥିବାର ପାଇନଥିଲୁ । ଯଦି ଏଭଳି କୌଣସି ଘଟଣା ଘଟିଥାନ୍ତା ତେବେ ନିଶ୍ଚିତଭାବେ କୌଣସି ନା କୌଣସି ପ୍ରମୂଖ ଗଣମାଧ୍ୟମରେ ପ୍ରସାରିତ କିମ୍ବା ପ୍ରକାଶିତ ହୋଇଥାନ୍ତା । ତେବେ ଭିଡ଼ିଓର ସତ୍ୟତା ଜାଣିବାକୁ ଯାଇ ଉକ୍ତ ଭିଡିଓର କିଛି ଅଂଶକୁ ରିଭର୍ସ ଇମେଜରେ ଅନୁସନ୍ଧାନ କରିବାରୁ କିଛି ଗଣମାଧ୍ୟମରେ ପ୍ରସାରିତ ହୋଇଥିବାର ଭିଡିଓ ହସ୍ତଗତ ହୋଇଥିଲା । ୨୯ ଡିସେମ୍ବର ୨୦୨୫ରେ ଈଟିଭି ଓଡ଼ିଆ ଏକ ଖବର ପ୍ରସାରଣ କରି ଉଲ୍ଲେଖ କରିଛି, ଡୁଙ୍ଗରପୁର ରେ ଦିଶା ବୈଠକରେ ହଟଗୋଳ । ଭାଜପା (ଭାରତୀୟ ଜନତା ପାର୍ଟି ) ଦଳର ସାଂସଦ ଏବଂ ବାପ୍ (ଭାରତୀୟ ଆଦିବାସୀ ପାର୍ଟି) ସାଂସଦ ମଧ୍ୟରେ କଥାକଟାକଟି । ଭାଇରାଲ ଭିଡିଓ ସହ ଉକ୍ତ ଭିଡିଓରେ ବହୁ ସମାନତା ଥିବାର ଦେଖି ଦୁଇଟି ଭିଡିଓକୁ ତୁଳନା କରିଥିଲୁ । ତୁଳନାରୁ ଉଭୟ ଭିଡିଓ ଗୋଟିଏ ଘଟଣାର ବୋଲି ଜାଣିବାକୁ ପାଇଥିଲୁ । ଆବଶ୍ୟକୀୟ କିୱାର୍ଡ ବ୍ୟବହାର କରି ସର୍ଚ୍ଚ କରିବାରୁ ଏକାଧିକ ଗଣମାଧ୍ୟମ ସମାନ ସୂଚନା ସହ ଉକ୍ତ ଭିଡିଓକୁ ପ୍ରସାରିତ କରିଥିବାର ଦେଖିବାକୁ ପାଇଥିଲୁ । ସେହିପରି ଏକ ବିସ୍ତୃତ ଖବର ପ୍ରସାରଣ କରି ଏନଡିଟିଭି ଉଲ୍ଲେଖ କରିଛି, ରାଜସ୍ଥାନର ଡୁଙ୍ଗରପୁରରେ ଜିଲ୍ଲା ବିକାଶ କମିଟି ବୈଠକ ସମୟରେ ଭାରତୀୟ ଆଦିବାସୀ ପାର୍ଟି (BAP) ସାଂସଦ ରାଜକୁମାର ରାୱତ ଏବଂ ବିଜେପି ସାଂସଦ ମନ୍ନାଲାଲ ରାୱତଙ୍କ ମଧ୍ୟରେ ଉଷ୍ମ ବାକଯୁଦ୍ଧ ସୃଷ୍ଟି ହୋଇଥିଲା । ଯାହାକି ଆଦିବାସୀ ପ୍ରସଙ୍ଗ ଏବଂ ରାଜନୈତିକ ମୁକାବିଲା ଉପରେ କେନ୍ଦ୍ରିତ ଏହି ବିବାଦ ଆଦିବାସୀ ଭୋଟ ବ୍ୟାଙ୍କ ପାଇଁ ସୃଷ୍ଟି ହୋଇଥିବା ସୂଚିତ କରୁଛି । ଖବରରେ ଏହା ମଧ୍ୟ ଉଲ୍ଲେଖ ରହିଛି, ଡୁଙ୍ଗରପୁରର ଜିଲ୍ଲା ବିକାଶ ସମନ୍ୱୟ ଏବଂ ତଦାରଖ କମିଟିର ଏକ ବୈଠକ ସମୟରେ, ଭାରତୀୟ ଜନତା ପାର୍ଟି (ବିଜେପି) ସାଂସଦ ମନ୍ନଲାଲ ରାୱତ ଏବଂ ଭାରତୀୟ ଆଦିବାସୀ ପାର୍ଟି (ବିଏପି) ସାଂସଦ ରାଜକୁମାର ରାଓତଙ୍କ ମଧ୍ୟରେ ଏକ ଉଷ୍ମ ବାର୍ତାଳାପ ହୋଇଥିଲା। ବିବାଦ ଏତେ ବୃଦ୍ଧି ପାଇଥିଲା ଯେ ସୁରକ୍ଷା କର୍ମୀଙ୍କୁ ହସ୍ତକ୍ଷେପ କରିବାକୁ ପଡିଲା। ଏହି ମୁକାବିଲାକୁ ଏବେ ଆଦିବାସୀ ରାଜନୀତିର ପରିବର୍ତ୍ତିତ ଗତିଶୀଳତାର ପ୍ରତୀକ ଭାବରେ ଦେଖାଯାଉଛି । ଡୁଙ୍ଗରପୁରରେ ଜିଲ୍ଲା ପ୍ରଶାସନ ସହିତ ରାଜନୈତିକ ପ୍ରତିନିଧିମାନଙ୍କର ଏକ ବୈଠକ ଚାଲିଥିଲା। ଏହି ବୈଠକ ସମୟରେ ବିଜେପି ସାଂସଦ ରାଜକୁମାର ରାୱତ ଆଦିବାସୀ ସମସ୍ୟା ଉଠାଇବା ଆରମ୍ଭ କରିଥିଲେ। ବିଜେପି ସାଂସଦ ମନ୍ନାଲାଲ ରାୱତ ପ୍ରତିକ୍ରିୟା ଦେଇ କହିଥିଲେ ଯେ ବୈଠକ କାର୍ଯ୍ୟସୂଚୀ ଅନୁସାରେ ଚାଲିବ। ବିତର୍କ ବଢିବାରୁ ବାପ୍ ନେତା ଉମେଶ ଡାମୋର କହିଥିଲେ, ଯଦି ତୁମେ ଲଢ଼ିବାକୁ ଚାହୁଁଛ, ତେବେ ବାହାରକୁ ଆସ, ଯାହା ବିବାଦକୁ ଆହୁରି ଉତ୍ତେଜନା କରିଥିଲା । ଏଥିରୁ ପ୍ରମାଣିତ ହେଲା ଯେ, ଦାବିଟି ବିଭ୍ରାନ୍ତିକର ଅଟେ । ପ୍ରକୃତରେ ଭାଜପା ଦଳର ସାଂସଦ ଏବଂ ବାପ୍ ସାଂସଦଙ୍କ ମଧ୍ୟରେ ବଚସା ହୋଇଛି ।
3 మ్యాచులకు తిలక్ వర్మ దూరం#TilakVarma#OutFor3Matches#TeamIndia#CricketNews#InjuryUpdate
Megastar |యూట్యూబ్ ని షేక్ చేస్తోన్నవరప్రసాద్
Megastar | యూట్యూబ్ ని షేక్ చేస్తోన్నవరప్రసాద్ ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ :
. ఐ-ప్యాక్ కార్యాలయంలో తనిఖీలు. అడ్డుకున్న బెంగాల్ సర్కారు. పోలీసులతో కలిసి ఫైళ్లు తీసుకెళ్లిన సీఎం. హైకోర్టును ఆశ్రయించిన దర్యాప్తు సంస్థ. ఇది రాజకీయ కక్షసాధింపు: మమత కోల్కతా: బొగ్గు అక్రమ రవాణా కేసులో పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాలోని ఐపాక్ సంస్థపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) గురువారం దాడులు చేసింది. ఐపాక్ అధినేత ప్రతీక్ జైన్ నివాసంలో తనిఖీలను సీఎం మమతా బెనర్జీ అడ్డుకున్నారు. సోదాలు జరుగుతున్న సమయంలో పోలీసులతో కలిసి ఆమె అక్కడకు చేరుకొని, […] The post బెంగాల్లో ఈడీ కలకలం appeared first on Visalaandhra .
Film Nagar | ఫిలింనగర్ కూత ! సీనియర్ హీరో అర్జున్.. తన
బాధ్యులపై చర్యలు తీసుకోవాల్సిందే
. కేసు బలహీనపరిచిన టీటీడీ, పోలీస్ అధికారులు. రవికుమార్ ఆస్తుల స్వీకరణలోనూ నిబంధనల ఉల్లంఘన. పరకామణి చోరీ కేసుపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు విశాలాంధ్ర బ్యూరో` అమరావతి: పరకామణి చోరీ ఘటనకు బాధ్యులైన అధికారులపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని టీటీడీ, పోలీసు సంబంధిత శాఖల ఉన్నతాధికారులను ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. పరకామణిలో వెంటనే చేపట్టాల్సిన సంస్కరణలపై హైకోర్టుకు టీటీడీ ఈ నెల 5వ తేదీన నివేదిక అందజేసింది. నివేదికను పరిశీలించిన హైకోర్టు గురువారం స్పందించింది. కీలక నిందితుడు […] The post బాధ్యులపై చర్యలు తీసుకోవాల్సిందే appeared first on Visalaandhra .
ఏపీ హైకోర్టు తీర్పు కొట్టేసిన సుప్రీం
న్యూదిల్లీ: ఆంధ్రప్రదేశ్లో 2016`2020 మధ్య కాలంలో ప్రభుత్వ ఉద్యోగులపై నమోదైన ఆదాయానికి మించిన ఆస్తుల అవినీతి కేసుల్లో సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. అవినీతి నిరోధక చట్టం కింద నమోదైన 13 ఎఫ్ఐఆర్లు రద్దు చేస్తూ ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు రద్దు చేసింది. ఏపీ విభజన తర్వాత విజయవాడలోని ఏసీబీ సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ యూనిట్ను ప్రత్యేక పోలీస్స్టేషన్గా అధికారికంగా నోటిఫై చేయలేదన్న సాంకేతిక కారణంతో హైకోర్టు ఆ ఎఫ్ఐఆర్లు కొట్టివేసింది. ఈ తీర్పును సవాల్ […] The post ఏపీ హైకోర్టు తీర్పు కొట్టేసిన సుప్రీం appeared first on Visalaandhra .
సీమ నీటికోసం ఎంతకైనా తెగిస్తాం
. రాయలసీమ ఎత్తిపోతల పూర్తయ్యే వరకు పోరాటం. తెలంగాణ సీఎం ప్రకటనపై చంద్రబాబు స్పందించాలి…లేకుంటే రాజీనామా చేయాలి. నిమ్మలకు మంత్రిగా కొనసాగే నైతిక అర్హత లేదు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి జీ ఈశ్వరయ్య. రాయలసీమ ఎత్తిపోతల పథకం పరిశీలన విశాలాంధ్ర – కడపరూరల్: తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి… తన విజ్ఞప్తి మేరకే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం రాయలసీమ ఎత్తిపోతల పథకం నిలుపుదల చేసినట్టు చేసిన ప్రకటన పై […] The post సీమ నీటికోసం ఎంతకైనా తెగిస్తాం appeared first on Visalaandhra .
ఖమ్మంలో సీపీఐ ముగింపు ఉత్సవాలు. ట్రంప్కు భయపడుతున్న మోదీ. చర్చల ద్వారా జల వివాద పరిష్కారం. సీపీఐ జాతీయ కార్యదర్శి రామకృష్ణ విశాలాంధ్ర బ్యూరోఖమ్మం: సీపీఐ పోరాటాల చరిత్రకు వందేళ్లు నిండాయని, ఆవిర్భావం నుంచి నిర్బంధాలు ఎదుర్కొంటూ ప్రజల పక్షాన నిలిచిన ఏకైక పార్టీ సీపీఐ మాత్రమేనని ఆ పార్టీ జాతీయ కార్యదర్శి కె.రామకృష్ణ తెలిపారు. భూమి కోసం, భుక్తి కోసం అలుపెరగని పోరాటం చేసిందని గుర్తుచేశారు. తెలంగాణ సాయుధ పోరాటంలో 4,500 మంది రక్తతర్పణం చేశారని […] The post పోరాటాల చరిత్రకు వందేళ్లు appeared first on Visalaandhra .
900 కోట్ల ప్రజాధనం దుర్వినియోగంసీమ ప్రాజెక్ట్లపై అసెంబ్లీలో చర్చకు సిద్ధమావైఎస్ జగన్కు మంత్రుల సవాల్ విశాలాంధ్ర – సచివాలయం : అమరావతి రాజధాని, రాయలసీమ ప్రాజెక్టులు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యల్ని రాష్ట్ర మంత్రులు తీవ్రంగా ఖండిరచారు. రాష్ట్ర అభివృద్ధికి దోహదపడే ఏ అంశం జగన్మోహన్రెడ్డికి నచ్చదని…ఆయనకు రాష్ట్ర అభివృద్ధి కంటే తన స్వప్రయోజనాలే ముఖ్యమని మండిపడ్డారు. వాస్తవాల్ని కూడా అవాస్తవాలుగా చిత్రీకరించడంలో జగన్ కు సాటి […] The post దోపిడీ కోసమేరాయలసీమ లిఫ్ట్ appeared first on Visalaandhra .
న్యూదిల్లీ: ఎన్నికల సంఘం దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితాల ప్రక్షాళనలో భాగంగా చేపట్టిన రెండవ దశ పూర్తి అయింది. తొమ్మిది రాష్ట్రాలు, మూడు కేంద్ర పాలిత ప్రాంతాల్లో చేపట్టిన ఎస్ఐఆర్ 2.0లో మొత్తం 13 శాతం అంటే 6.56 కోట్ల ఓటర్ల పేర్లను జాబితాల నుంచి ఈసీ తొలగించింది. ఒక్కొక్కటిగా రాష్ట్రాల్లో ప్రక్రియను పూర్తి చేసుకుంటూ ముసాయిదా ఓటర్ల జాబితాలు వెలువరించింది. తమిళనాడు, ఉత్తరప్రదేశ్, కేరళ వంటి రాష్ట్రాల్లో ఎక్కువగా ఓటర్లను తొలగించింది. ఎస్ఐఆర్ రెండవ దశకు ముందు […] The post 6.5 కోట్ల ఓట్లు తొలగింపు appeared first on Visalaandhra .
పోలవరం నిర్వాసితుల సమస్యలు పరిష్కరించకపోతే గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఉద్యమం
. సిపిఐ జాతీయ కార్యదర్శి కె రామకృష్ణ. తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావువిశాలాంధ్ర – పోలవరం : పోలవరం నిర్వాసితులకు పూర్తిస్థాయిలో న్యాయం జరగాల్సిందేనని, లేకపోతే గల్లీ నుంచి ఢిల్లీ వరకు భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని సిపిఐ జాతీయ కార్యదర్శి కె రామకృష్ణ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను హెచ్చరించారు. గురువారం అల్లూరి సీతారామరాజు జిల్లా ఎటపాక మండలం ఎటపాక మండలం గన్నవరంలో సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు […] The post పోలవరం నిర్వాసితుల సమస్యలు పరిష్కరించకపోతే గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఉద్యమం appeared first on Visalaandhra .
కొడుక్కు ఇచ్చిన మాట.. 75% సంపాదన సమాజానికి! #PromiseKept#75PercentToSociety#GivingBack#Charity
సంక్రాంతి పండుగ వేళ రంగంలోకి దిగిన కిలాడీ లేడీలు #Crime #Visakhapatnam #GoldTheft #PoliceAction
Prabhas |బాక్సాఫీస్ ను షేక్ చేయబోతున్న రాజాసాబ్..
Prabhas | బాక్సాఫీస్ ను షేక్ చేయబోతున్న రాజాసాబ్.. ఆంధ్రప్రభ వెబ్ డెస్క్
బిచ్చగాడిలా బతికాడు,మరణం తర్వాత సంపద చూసి షాక్!#begger #HiddenWealth#UnexpectedTwist#LifeSecret
యాక్షన్ మూవీస్ చేసి బోర్ కొట్టేసింది: ప్రభాస్#Prabhas#PrabhasComments#ActionMovies#TollywoodStar
CM Cup |యువ చైతన్యం కోసమే సీఎం కప్ -2026 టార్చ్ ర్యాలీ
CM Cup | యువ చైతన్యం కోసమే సీఎం కప్ -2026 టార్చ్
Collector |నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయాలి
Collector | నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయాలి Collector | లక్షేట్టిపేట,
Health tests |విద్యార్థులకు వైద్య పరీక్షలు
Health tests | విద్యార్థులకు వైద్య పరీక్షలు Health tests | చౌటుప్పల్,
police |పలు దొంగతనాలకు పాల్పడిన వ్యక్తి అరెస్ట్….
police | పలు దొంగతనాలకు పాల్పడిన వ్యక్తి అరెస్ట్…. police | అర్మూర్,
శ్రీ సాయి కాలేశ్వర్ ఆశ్రమంలో ఉచిత వైద్య శిబిరం
ఆలయ నిర్మాణానికి 4 లక్షల చెక్కును అందచేత విశాలాంధ్ర పెనుకొండ.. పట్టణంలోని డాక్టర్ శ్రీ సాయి కాలేశ్వర్ 53వ జయంతి సందర్భంగా ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు మొదటగా సాయి కాలేశ్వర్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించి, ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. వైద్య శిబిరానికి జర్మనీ నుండి విచ్చేసిన వైద్యులు చెవి ముక్కు ఫిజియోతెరపి ఆడియాలజీ దంత వైద్యము కంటి వైద్యము అనేకమంది డాక్టర్లు విచ్చేసి రోగులకు చికిత్సలు చేశారు, వైద్య శిబిరానికి 500 మంది విచ్చేశారు […] The post శ్రీ సాయి కాలేశ్వర్ ఆశ్రమంలో ఉచిత వైద్య శిబిరం appeared first on Visalaandhra .
Ambulance |గ్రామస్తుల కోసం సొంతంగా అంబులెన్స్…
Ambulance | గ్రామస్తుల కోసం సొంతంగా అంబులెన్స్… Ambulance | మక్తల్, ఆంధ్రప్రభ
Civil Rights Day |ఎస్సి ఎస్టీ జిల్లా కమిటీ సభ్యులుగా….
Civil Rights Day | ఎస్సి ఎస్టీ జిల్లా కమిటీ సభ్యులుగా…. Civil

22 C