16 states | 104 మంది సైబర్ నేరగాళ్ల అరెస్టు
16 states | 104 మంది సైబర్ నేరగాళ్ల అరెస్టు 16 states
చిట్యాల, ఆంధ్రప్రభ : మండలంలో ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ లేకుంటే పెట్రోల్ బంకుల్లో
TDP : నైరాశ్యంలో తెలుగు తమ్ముళ్లు... రెండేళ్లవుతున్నా అందని పదవులు
తెలుగుదేశం పార్టీలో కార్యకర్తలు అసంతృప్తి, అసహనం వ్యక్తం చేస్తున్నారు
204వ రోజు మండలికి నివాళులు… నాగాయలంక – ఆంధ్రప్రభ : నాగాయలంకలోని సాయిబాబా
10వ వార్డులో పారిశుద్ధ్య కార్యక్రమం
ఆలేరు, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మున్సిపల్ పరిధిలోని 10
Visible Policing |రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యం…
Visible Policing | రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యం… Visible Policing |
రాష్ట్ర స్థాయికి ఎంపికైన విద్యార్థి..
కమ్మర్ పల్లి, ఆంధ్రప్రభ ; జిల్లా స్థాయిలో నిర్వహించిన భౌతిక రసాయన శాస్త్రం
తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు ముహూర్తం ఖరారు
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు ముహూర్తం ఖరారైంది. మార్చి 16 నుంచి 30వ తేదీ వరకు సమావేశాలు నిర్వహించాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో నిన్న జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ మేరకు షెడ్యూల్ను ఖరారు చేశారు.సమావేశాల తొలిరోజైన మార్చి 16న ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ ప్రసంగిస్తారు. అనంతరం మార్చి 17, 18 తేదీల్లో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ జరుపుతారు. […] The post తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు ముహూర్తం ఖరారు appeared first on Visalaandhra .
ఘనంగా కౌన్సిలర్ శ్రీకాంత్ జన్మదిన వేడుకలు..
మోత్కూర్, ఆంధ్రప్రభ ; మోత్కూర్ మున్సిపాలిటీ 9 వ వార్డ్ కౌన్సిలర్, జిల్లా
సీనియర్ ఐపీఎస్ అధికారి సునీల్ నాయక్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు
Nifty 290.55 |సెన్సెక్స్ వెయ్యి పాయింట్లకు పైగా నష్టం
Nifty 290.55 | సెన్సెక్స్ వెయ్యి పాయింట్లకు పైగా నష్టం Nifty 290.55
ఘనంగా శివపార్వతుల శాంతి కళ్యాణం..
కరీమాబాద్, ఆంధ్రప్రభ ; గ్రేటర్ వరంగల్ 34 డివిజన్ శివనగర్లో కన్నుల పండుగగా
మొదలైన విజయ్-రష్మిక పెళ్లి సందడి..
26న వివాహం, మార్చి 4న హైదరాబాద్లో గ్రాండ్ రిసెప్షన్‘ది వెడ్డింగ్ ఆఫ్ విరోష్‘ పేరుతో పెళ్లిని ప్రకటించిన జంటటాలీవుడ్ స్టార్ జంట విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న వివాహ వేడుకలు రాజస్థాన్లోని ఉదయ్పూర్లో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఫిబ్రవరి 26న పెళ్లి పీటలెక్కనున్న ఈ జంట, తమ ప్రీ-వెడ్డింగ్ వేడుకలను స్నేహితులు, కుటుంబ సభ్యుల మధ్య మొదలుపెట్టింది. సోమవారం రాత్రి అత్యంత సన్నిహితుల కోసం పూల్ పార్టీ, క్యాండిల్లైట్ డిన్నర్ ఏర్పాటు చేశారు. ఉదయ్పూర్లోని ఆరావళి పర్వత శ్రేణుల్లో […] The post మొదలైన విజయ్-రష్మిక పెళ్లి సందడి.. appeared first on Visalaandhra .
Pawan Kalyan : తిరుమలలో లడ్డూ కల్తీకి వారే బాధ్యులు
తిరుమలలో కల్తీ లడ్డు ఎవరు చేశారన్న దానిపై తాను ఎక్కడా మాట్లాడలేదని పవన్ కల్యాణ్ తెలిపారు
Nara Lokesh : నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన నారా లోకేశ్
Nara Lokesh : నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన నారా లోకేశ్
తితిదే సేవలపై మీనాక్షి చౌదరి హర్షం #MeenakshiChaudhary #Tirumala #TTD #SrivariDarshan #Devotional
Andhra Pradesh : నినాదం బీజేపీకి కలసి వస్తుందా? చంద్రబాబు, జగన్ లకు భవిష్యత్ లేదా?
తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారం ఆంధ్రప్రదేశ్ ను ఒక కుదుపు కుదుపేస్తుంది.
సుమన్ కస్టడీ పిటిషన్పై ఉత్కంఠ..
మంచిర్యాల ప్రతినిధి, ఆంధ్రప్రభ : బీఆర్ఎస్ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు మాజీ ప్రభుత్వ
నూతన బోరు ప్రారంభించిన సర్పంచ్..
వేల్పూర్, ఆంధ్రప్రభ : నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం పరిధిలో సోమవారం రాత్రి
ఎమ్మెల్యేతో జలమండలి అధికారుల భేటీ
ఎమ్మెల్యేతో జలమండలి అధికారుల భేటీ హైదరాబాద్, ఆంధ్రప్రభ : యూసుఫ్గూడ ఎమ్మెల్యే క్యాంపు
Another Crisis Moment for Mohan Babu University
Mohan Babu University is facing fresh scrutiny after a final-year student died by suicide in Tirupati. The incident has triggered protests by the victim’s family and renewed public attention on the institution. Bhuvana, a B.Tech final year student in Data Science, was staying at a private hostel near the campus. She was found hanging in […] The post Another Crisis Moment for Mohan Babu University appeared first on Telugu360 .
కౌన్సిలర్ మల్లెల సరిత శ్రీకాంత్ కు సన్మానం
ఆలేరు, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మున్సిపల్ 10 వ
కలెక్టర్ ఇలా త్రిపాఠికి లిఖితపూర్వకంగా ఫిర్యాదు..
ఎడపల్లి, ఆంధ్రప్రభ ; ఎడపల్లి మండలం మంగళ్ పహాడ్ కు చెందిన రఘుపతి
దేవదాయ శాఖ ఏసీ శాంతి సస్పెన్షన్పై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు
ఏడాదికి మించి సస్పెన్షన్లో ఉంచడంపై అభ్యంతరంజీవో 22 ప్రకారం నిర్ణయం తీసుకోవాలన్న హైకోర్టుదేవదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ (ఏసీ) కె. శాంతి తన సుదీర్ఘ సస్పెన్షన్ను సవాల్ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్పై ఏపీ హైకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. తన సస్పెన్షన్ను ఎత్తివేసి, తిరిగి విధుల్లోకి తీసుకునేలా ఆదేశాలివ్వాలని ఆమె కోర్టును ఆశ్రయించారు. ఈ వ్యాజ్యంపై విచారణ జరిపిన న్యాయమూర్తి జస్టిస్ డి. రమేష్.. ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబరు 22 ప్రకారం […] The post దేవదాయ శాఖ ఏసీ శాంతి సస్పెన్షన్పై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు appeared first on Visalaandhra .
ఆధ్యాత్మికవేత్త సంత్ రవిదాస్ పోస్టర్ ఆవిష్కరణ
ఆలేరు, ఆంధ్రప్రభ : గొప్ప ఆధ్యాత్మికవేత్త, కవి, సంఘసంస్కర్త సంత్ రవిదాస్ జయంతిని
ఆలేరు, ఆంధ్రప్రభ : నాగర్ కర్నూలు జిల్లాలో రజక కుటుంబం పై అమానుషంగా
పోలవరం ఏజెన్సీలో మళ్లీ పులి కలకలం.. అప్రమత్తమైన అధికారులు
రంపచోడవరం, మారేడుమిల్లి మండలాల్లో పులి కదలికలు ఏజన్సీ ప్రాంతంలో పులి భయం ప్రజలను వీడటం లేదు. పోలవరం జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో మరోసారి పెద్దపులి సంచారం ప్రజలను ఆందోళనకు గురి చేస్తోంది. ఇటీవల పట్టుకుని పాపికొండలు అభయారణ్యంలో విడిచిపెట్టిన పులే మళ్లీ జనారణ్యం వైపు వస్తుండటంతో స్థానిక గిరిజన గ్రామాల్లో ఆందోళన నెలకొంది. గత రెండు రోజులుగా రంపచోడవరం, మారేడుమిల్లి మండలాల పరిధిలోని అటవీ ప్రాంతాల్లో ఈ పులి కదలికలను అటవీశాఖ అధికారులు గుర్తించి, నిఘా ముమ్మరం […] The post పోలవరం ఏజెన్సీలో మళ్లీ పులి కలకలం.. అప్రమత్తమైన అధికారులు appeared first on Visalaandhra .
Superstar Mahesh Babu and the team of Varanasi are now off to Georgia for the upcoming schedule of the film. SS Rajamouli along with his DOP PS Vinod have scouted and locked the locales in the country a couple of months ago and the shoot is scheduled to take place this week. Some crucial episodes […] The post Team Varanasi off to Georgia appeared first on Telugu360 .
సీఎం సహాయనిధి పేద ప్రజల ఆరోగ్య భద్రతకు భరోసానిస్తుంది..
వెల్దండ, ఆంధ్రప్రభ ; సీఎం సహాయనిధి పేద ప్రజల ఆరోగ్య భద్రతకు భరోసానిస్తుందని
అభ్యుదయ కవి లింగారావుకు సాహితీ పురస్కారం
హుజూర్నగర్, ఆంధ్రప్రభ ; హుజూర్నగర్ పట్టణానికి చెందిన సామాజిక రచయిత, అభ్యుదయ కవి
తమిళనాడులో ఓ వ్యక్తి మద్యం మత్తులో కారుతో బీభత్సం #TamilNadu #BusStandIncident #DrunkDriving
Emi Raa Balaraju: Heartbreak With A Twist
Just days before Vishnu Vinyasam arrives in theatres on February 27, the team has dropped the third single from the album- Emi Raa Balaraju, and it’s already buzzing for all the right reasons. Radhan crafts this number as a high-spirited breakup beat, where pain meets pulse. The rhythm catches on instantly, blending a lively tempo […] The post Emi Raa Balaraju: Heartbreak With A Twist appeared first on Telugu360 .
Bloody Romeo Title Glimpse: Witness Nani’s Madness
Natural Star Nani, riding high on a streak of blockbuster hits across genres, is stepping into his most ambitious project yet- #Nani34, in collaboration with stylish maker Sujeeth. This exciting new venture promises to blend mass appeal with dark comedy, and is being mounted on a grand scale by Venkat Boyanapalli of Niharika Entertainment, in […] The post Bloody Romeo Title Glimpse: Witness Nani’s Madness appeared first on Telugu360 .
రాజమహేంద్రవరంలో పాల కల్తీకి కారణాలు ఇవే
రాజమహేంద్రవరంలో పాల కల్తీకి గల కారణాలు అధికారులు గుర్తించారు.
Tragic Incident |పాపం ఒకే కుటుంబంలో ముగ్గురు…
Tragic Incident | పాపం ఒకే కుటుంబంలో ముగ్గురు… ఆర్థిక ఇబ్బందుల వల్లేనా….?
Spicejet |టేకాఫ్ అయిన కొద్దిసేపటికే…
Spicejet | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : స్పైస్జెట్ విమానంలో సాంకేతిక సమస్య
Telagnana : అకాల వర్షం అన్నదాతలకు ఎంత కష్టం వచ్చింది?
తెలంగాణలో అకాల వర్షంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇష్టారాజ్యంగా విధిస్తున్న టారిఫ్లకు అమెరికా సుప్రీం కోర్టు బ్రేక్ వేసిన సంగతి తెలిసిందే. ఈ తీర్పునకు లోబడి అమెరికా యంత్రాంగం సుప్రీం కోర్టు తీర్పులో చెల్లవని పేర్కొన్న టారిఫ్లను మంగళవారం (24.2.26)నుంచి వసూలు చేయబోమని యుఎస్ కస్టమ్స్ అండ్ బోర్టర్ ప్రొటెక్షన్ ప్రకటించింది. ‘అంతర్జాతీయ అత్యయిక ఆర్థిక అధికారాల చట్టం’ (ఐఇఇపిఎ) కింద ట్రంప్ విధించిన టారిఫ్ల వసూళ్లను నిలిపివేయనున్నట్టు ఇప్పటికే దిగుమతిదారులకు తెలియజేసింది. టారిఫ్లు చెల్లవంటూ అమెరికా సుప్రీం కోర్టు ఫిబ్రవరి 20న తీర్పు వెలువరించింది. సుప్రీం కోర్టు షాక్ ఇచ్చినప్పటికీ ట్రంప్ 1974 ట్రేడ్ యాక్ట్లోని సెక్షన్ 122 ని ఉపయోగించి ప్రపంచ వ్యాప్త దిగుమతులపై 15% అదనపు టారిఫ్ను విధించారు. ఈ టారిఫ్ 150 రోజుల పాటు అమలులో ఉంటుంది. ఈ 15 శాతం టారిఫ్లు తాత్కాలికమైనవి. కాంగ్రెస్ ఆమోదం లేకుండా 150 రోజులకు మించి కొనసాగవు. కొత్త టారిఫ్ల వల్ల భారత్తో కుదుర్చుకోవలసిన వాణిజ్య ఒప్పందాలపై ప్రభావం పడే అవకాశం ఉంది. కొత్త టారిఫ్లు ఫిబ్రవరి 24 నుంచి అమలు లోకి వస్తాయని ప్రకటించినప్పటికీ ఈమేరకు ఎగ్జిక్యూటివ్ ఆదేశాలు ఇంకా జారీ కాలేదు. ఈ నేపథ్యంలో కొత్త టారిఫ్లు రేపటి నుంచి వర్తిస్తాయా? లేదా అన్నదిఇంకా చెప్పలేం. ట్రంప్ సుంకాల్లో మార్పులు రావడంతో అమెరికా భారత్ మధ్య వాణిజ్య ఒప్పందంపై చర్చలు వాయిదా పడ్డాయి. భారత్కు ఇవి సవాళ్ల రోజులు. అమెరికాతో పెండింగ్లో ఉన్న వాణిజ్య ఒప్పందంపై చర్చించడానికి యూరోపియన్ యూనియన్ సోమవారం అత్యవసర సమావేశాన్ని నిర్వహించింది. భారత్ కూడా ఈ పరిణామాలను అత్యంత పరిశీలనతో గమనిస్తోంది. వాస్తవానికి భారత్, అమెరికా దేశాలు తమ మధ్యంతర వాణిజ్య ఒప్పందంలో 18% వరకు టారిఫ్లు అమలు చేయడానికి అంగీకరించాయి కూడా. అయితే అంతర్జాతీయ అత్యయిక ఆర్థిక అధికారాల చట్టం (ఐఇఇపిఎ) కింద ట్రంప్ విధించిన టారిఫ్లు చెల్లుబాటు కాకపోవడంతో కొత్త టారిఫ్ల ప్రభావం 15 శాతంతో కలిపి మరో 3.3% వరకు టారిఫ్లు ఉండవచ్చు. అందువల్ల ఇదివరకు కుదిరిన మధ్యంతర ఒప్పందం 18 శాతమే అయినందున వీలైనంత త్వరగా ఈ ఒప్పందాన్ని భారత్ ఖరారు చేసుకోవలసి ఉంటుంది. దీనివల్ల ఒత్తిళ్లు తగ్గి, సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం ఏర్పడుతుంది. ట్రంప్ కూడా మధ్యంతర ఒప్పందంలో ఎలాంటి మార్పులు ఉండవన్న సంకేతాలు ఇస్తున్నారు. అమెరికాతో తమ వాణిజ్య ఒప్పందాల నుండి ఏ దేశమూ వైదొలగలేదని అమెరికా వాణిజ్య చీఫ్ జామిసన్ గ్రిర్ పేర్కొన్నారు. యూరోపియన్ యూనియన్ అమెరికాతో తన వాణిజ్య ఒప్పందాన్ని నిలిపివేయాలని ఆలోచిస్తుండగా, ఆస్ట్రేలియా ప్రభుత్వం అన్ని ఎంపికలను పరిశీలిస్తామని చెబుతోంది. దాదాపు ఏడాది కాలంగా ట్రంప్ తన మాట వినని దేశాలను ఏదో విధంగా దారిలోకి తెచ్చేందుకు ప్రతీకార టారిఫ్లే సాధనాలుగా వినియోగిస్తున్నారు. ఈ విషయంలో భారత్కు కూడా ఎలాంటి మినహాయింపు లభించలేదు. భారత ప్రధాని మోడీ తనకెంతో మంచి మిత్రుడని ఒక వంక పొగుడుతూ మరోవంక ప్రతిసారీ ఎంతో చులకన చేయడం పరిపాటిగా మారింది. రష్యా నుంచి చమురు కొనుగోళ్లపై ఇప్పటికే భారత్పై భారీ స్థాయిలో సుంకాలు విధించిన సంగతి తెలిసిందే.భారత్తో వాణిజ్య ఒప్పందంపై చర్చలు కొనసాగిస్తూ మరోవైపు 500% వరకు సుంకాలు విధించడానికి అమెరికా సిద్ధం కావడం తీవ్ర చర్చనీయాంశమైంది. ఇటీవల వెనెజులా అధ్యక్షుడిని అరెస్టు చేసి ఆ దేశంలోని చమురు వనరులను కొల్లగొడుతున్న పరిస్థితి తెలిసిందే. భారత్ నుంచి అమెరికాకు ఎగుమతి అయ్యే వాటిలో ముత్యాలు, రంగురాళ్లు, ఔషధాలు, ఆహార ఉత్పత్తులు ఉన్నాయి. ట్రంప్ విధించిన టారిఫ్ల వల్ల రత్నాల ఎగుమతులు సగానికి సగం పడిపోయాయని లండన్కు చెందిన రత్నాల వాణిజ్యసంస్థ డిబీర్స్ గ్రూపు వెల్లడించడం గమనార్హం. చైనా, కెనడా దేశాల మాదిరి ప్రతీకార ధోరణికాకుండా అమెరికాతో ద్వైపాక్షిక చర్చల ద్వారానే సుంకాల సమస్యను పరిష్కరించుకోడానికి భారత్ ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. ఎందుకంటే అమెరికాయే భారత్కు భారీ ఎగుమతుల మార్కెట్. 2024 ఆర్థిక సంవత్సరంలో భారత్ అమెరికా ద్వైపాక్షిక వాణిజ్యం విలువ మొత్తం 119.7 బిలియన్ డాలర్లు కాగా, ఇందులో భారత్ నుంచి అమెరికాకు అయ్యే ఎగుమతుల విలువే 77.51 బిలియన్ డాలర్ల వరకు ఉండడం గమనార్హం. అత్యధిక ప్రతీకార టారిఫ్లతో ప్రపంచ దేశాల్లో అలజడి సృష్టిస్తున్న ట్రంప్ వివాదాస్పద నిర్ణయాలపై అమెరికా ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఎదురవుతోంది. పాలనా వ్యవహారాల్లో కూడా అసంతృప్తి కనిపిస్తోంది. 60% అమెరికన్లు ట్రంప్ పాలనపట్ల వ్యతిరేకతతో ఉన్నట్టు నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఎబిసి న్యూస్, వాషింగ్టన్ పోస్ట్, ఐపివోస్ సర్వేల్లో ప్రతి ముగ్గురు అమెరికన్లు ట్రంప్ పాలనపై వ్యతిరేకంగా ఉన్నట్టు చెబుతున్నాయి. ద్రవ్యోల్బణం విషయం లో ప్రతి ముగ్గురిలో ఇద్దరు ఆయనకు వ్యతిరేకంగా ఉండగా, ఇతర దేశాలతో సంబంధాల విషయంలో 62% ప్రజలు ఆయన పాలనను నిరాకరిస్తున్నారు. ఇంటిపన్నుల విషయంలో పది మందిలో ఆరుగురు ఆయన విధానాలను నిరాకరిస్తున్నట్టు సర్వేలో వెల్లడైంది. ట్రంప్ అధికారం లోకి వచ్చిన దగ్గర నుండీ అమెరికా పరిస్థితులు మరింత దిగజారాయనీ, దాదాపు 50% మంది ప్రజలు భావిస్తున్నట్టు సర్వేలో బయటపడింది. ఏదేమైనా ట్రంప్ విధానాలకు ఎదురు దెబ్బ తగులుతోంది.
ఝార్ఖండ్లో మరో విమాన ప్రమాదం #Jharkhand #AirAmbulance #PlaneCrash #Chatra #BreakingNews
మునుగోడు ఉచిత కంటి వైద్య శిబిరం..
మునుగోడు, ఆంధ్రప్రభ : మునుగోడు నియోజకవర్గంలో ఏ ఒక్కరూ కంటి సమస్యతో బాధపడకూడదన్నదే
భూదాన్ పోచంపల్లి, ఫిబ్రవరి 24 (జనం సాక్షి): ప్రజా సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఎమ్మెల్యే …
ఎఐతో సామాన్యుడికి ఒరిగేదేమిటి?
ల్యాండ్ లైన్ టెలిఫోన్ను ‘అది ఉన్నవారి కుక్క / ఉన్నచోటనే మొరుగుతుంది’ అని అలిశెట్టి ప్రభాకర్ రాశాడు. కాలుపై కాలు వేసుకొనే సోఫాలో దర్జాగా మాట్లాడేవారికి తప్ప సామాన్యులకు అది అంతగా ఉపయోగపడిన దాఖలు లేవు. నేడు ప్రపంచాన్ని కుదిపేస్తున్న కృత్రిమ మేధకు కూడా ఆ కవి పంక్తులు సరిపోతాయనవచ్చు. ఈ సాంకేతిక మేధస్సువల్ల పారిశ్రామికవేత్తలకు పని సులువు, లాభాల వృద్ధి ఉంటుంది. ఉద్యోగులను తగ్గించుకున్నా.. పరిశ్రమల్లో పనులు చకచకా సాగడానికి ఇది ఎంతో సమర్థవంతంగా పనిచేస్తుంది. ఢిల్లీ కేంద్రంగా నాలుగు రోజులపాటు కృత్రిమమేధపై విస్తృతమైన చర్చలతో ఎఐ ఇంపాక్ట్ సమిట్ జరిగింది. దేశదేశాల ప్రముఖులు, కంపెనీ యజమానులు, సిఇఒల సమక్షంలో రంగరంగ వైభవంగా ఈ సదస్సు జరిగింది. అందులో పాల్గొన్నవారంతా కంపెనీ యజమానులు, దేశాల ప్రతినిధులే. అందరూ తయారీదారులే తప్ప వినియోగదారులొక్కరు లేరు. అంతా వన్ సైడ్ ప్రహసనాలే. ఎఐ విషయంలో పారిశ్రామికవేత్తల సంబరాలు ఒకవైపు అయితే సామాన్యుల ఆందోళనలు మరోరకంగా ఉన్నాయి. దీని రాక కారణంగా మానవాళిని పట్టి పీడిస్తున్న భయాలు రెండు.. ఒకటి ఉద్యోగాల కోత, రెండోది టెక్నాలజీ దుర్వినియోగం. ఈ మధ్య మన సోషల్ మీడియాలో ఎఐ సృష్టించిన వీడియోలు విచ్చలవిడిగా వస్తున్నాయి. అసాధ్యంగా, అసహజంగా కనిపించే ఈ వీడియోలను కొందరు అది ఎఐ సృష్టి అని కొట్టిపారేస్తున్నారు. సినిమా నటులు చిన్న టీ కొట్టు వద్ద కూర్చున్నట్లు, లుంగీలపై వారు రోడ్పై నడుస్తున్నట్లు కొన్ని వీడియోలు వచ్చాయి. అందులో అసభ్యమేమీ లేనందున ఆ యాక్టర్లు కూడా వాటిని తేలిగ్గా తీసుకున్నట్లున్నారు. వాస్తవానికి ఇది చట్ట వ్యతిరేక కార్యమే. షోలే నటీనటులు యాభై ఏళ్ళ తరువాత తమ పాత్రలతో సెల్ఫీ తీసుకున్నట్లు ఓ వీడియో వచ్చింది. అదేవరుసలో ఓ హోటల్ వ్యక్తి పక్కనున్న మురికి కాలువలోంచి నీటిని వంటచేస్తున్న మూకుట్లో పోస్తున్నట్లు ఒక వీడియో వచ్చింది. దాన్ని అర్థం చేసుకోనివారు ఆ వీడియోకి మతాన్ని జోడించి బూతులెత్తుకున్నారు. ఇలా చెప్పుకోవడానికి ఎన్నో ఉదాహరణలున్నాయి. ఎఐ ద్వారా రూపొందించిన ప్రతి విషయంలోనూ అది వాస్తవం కాదు, కృత్రిమ మేధ పని అని వాటర్ మార్క్ ఉండాలని ఓ ప్రతిపాదన ప్రభుత్వం పరిశీలనలో ఉంది. తక్షణం అది అమలులోకి రావాలి. ఎఐ వల్ల ప్రజలకు అందుబాటులోకి వచ్చే సదుపాయాల గురించి ఆ సదస్సులో ఎంతో చర్చ జరిగింది. స్కై ఎయిర్ మొబిలిటీ మానవ జోక్యం లేకుండా వినియోగదారు ఇంటికి ప్యాకేజీలను డెలివరీ చేస్తుంది. దీనికి గ్రౌండ్ రోబోటిక్ వ్యవస్థ సాయంతో ఏరియల్ డ్రోన్లు కదులుతాయి. ఎక్కడా మానవమాత్రుని అవసరం లేదు. నెలకు వంద రూపాయల చార్జీలతో వైద్య సలహాలు, బోధన, ఆర్థిక సలహాలు పొందవచ్చు. టివి ప్రసారాలకు నెలవారీగా చెల్లించినట్లే కేవలం వంద రూపాయలతో డాక్టర్, టీచర్ లాంటివారు అడిగిన వెంటనే తెరపైకి వచ్చి అన్నిచిక్కులు విడదీసి పోతారు. ఈ సేవలను ప్రపపంచమంతా అందించడానికి అమెరికాకు చెందిన యాక్సెల్ అనే సంస్థ సిద్ధంగా ఉంది. ఎఐ సాయంతో ఔషధాల తయారీ సమయాన్ని సగానికి తగ్గించవచ్చని సనోఫి బిజినెస్ ప్రతినిధి అన్నారు. ఎఐ అవసరాలు తీర్చేందుకు ప్రధానంగా డేటా సెంటర్లు కావాలి. వాటికోసం వేలకోట్లు కుమ్మరించేందుకు వ్యాపారులు సిద్ధంగా ఉన్నారు. మనదేశం క్లౌడ్ డేటా కంపెనీలకు 20 ఏళ్ల పాటు టాక్స్ మినహాయింపు ఇవ్వడానికి కేంద్రం ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. వర్ధమాన, వెనుకబడ్డ దేశాల్లో మైక్రోసాఫ్ట్ రాబోయే నాలుగేళ్ళ కాలంలో సుమారు రూ. 4.5 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. అదే కంపెనీ 2025లో 4% సిబ్బందిని అనగా 15 వేల మందిని తొలగించింది. ముకేశ్ అంబానీ ఎఐ కోసం రూ. 10 వేల కోట్ల పెట్టుబడికి సిద్ధమని ప్రకటించారు. దీనివల్ల ఉద్యోగాలకు ప్రమాదమేమీ లేదని ఆయన అంటున్నారు. ఎఐ ఎంట్రీ లెవెల్ ఉద్యోగాలను కబళిస్తుంది, వారి స్థానాల్లో ఎఐ ఏజెంట్స్ వినియోగం పెరుగుతుందనే వాదన ఇప్పటికే ఉంది. అమెరికాలో వచ్చే 18 నెలల్లో 25 50% వైట్ కాలర్ ఉద్యోగాల కోత ఉంటుందని అక్కడి వ్యాపారవేత్త, మాజీ అధ్యక్ష అభ్యర్థి ఆండ్రు యాంగ్ అంచనా వేస్తున్నారు. ఈ సదస్సులో ప్రసంగించిన ప్రధాని మోడీ ఎఐ సైడ్ ఎఫెక్ట్ గురించి మర్మగర్భంగా ప్రస్తావించారు. మానవ్ (ఎంఎఎన్ఎవి) పేరిట ఆయన ప్రతిపాదించిన విషయాల్లో నైతికత, చట్టబద్ధత లాంటివి ఉన్నాయి. మరి మనుషులు సత్ప్రవర్తనతో ఉంటేనే కదా దిశ సరిగ్గా ఉండేది. పౌరుల్లో నైతికత, ప్రభుత్వ విధానంలో నిష్పక్షపాత చట్టబద్ధత ఉన్నపుడే వాటి అమలు కుదురుతుంది. ప్రస్తుతం ఎఐని చూసి భయపడేవారు కొందరైతే, దాన్ని అదృష్టంగా భావించేవారు కూడా ఉన్నారు. దీనిని తాము అదృష్టంగానే భావిస్తున్నాం అని ఆయన అన్నారు. అది ఎవరి అదృష్టానికి పనికొస్తుందో అని భయపడేవారే మన దేశంలో అధికంగా ఉన్నారు. మన దేశంలో పని కట్టుకొని ప్రచారం చేస్తూ.. మత విద్వేషాలను రెచ్చగొట్టే వీడియోలు కొల్లలుగా వస్తున్నాయి. ఏవేవో పాత వీడియోలను వర్తమాన కాలానికి జోడించి తప్పుడు ప్రచారం చేసేవారు ఎఐ ప్రమేయంతో కోరిన ఆటలాడుకోవచ్చు.మైనారిటీలపై వస్తున్న యూ ట్యూబర్ల విద్వేష ప్రసారాలపై ప్రభుత్వం మౌనంగా ఉంటోన్న తరుణంలో ఈ ప్రమాదాలకు ఎఐ మరింత ఆజ్యం పోస్తుంది. కేంద్రం అన్ని మతాలకు సరైన భద్రత కలిగించినపుడే సాంకేతిక ప్రయోగాలు, నూతన ఆవిష్కరణలు భారత ప్రజలకు మేలు చేసే అవకాశం ఉంది. ఉద్యోగ భద్రత, సామాజిక బాధ్యత.. ఈ రెండిటిని అధిగమించే ప్రత్యామ్నాయ వ్యవస్థను ఏర్పాటు చేయకుండానే మనదేశం ఎఐపై ముందడుగు వేయడం ప్రజలకు నష్టకారకమే. తుఫాను వస్తే ప్రజలకు పునరావాసం ఎక్కడ కల్పించాలి అనే ముందస్తు ఆలోచన ఉంటుంది. ప్రమాదాలు జరిగితే నివాసితులు కాపాడే వ్యవస్థ అపార్ట్మెంట్ నిర్మాణంలోనే ఉంటుంది. అలాంటిది ఎఐవల్ల ప్రపంచ వ్యాప్తంగా మూడున్నర కోట్ల ఉద్యోగాలకు ముప్పు అని చెబుతూనే అదృష్టంగా భావించడంలో అర్థమేమిటి? ఉద్యోగాలు కోల్పోయేవారికి ప్రభుత్వం నుండి రక్షణ చర్యలేవి? వారి కుటుంబాలు గడిచేందుకు తాత్కాలిక ఆర్థిక సాయం ఏమైనా చేస్తారా? ఎఐ వల్ల సౌలభ్యాలు పెరుగుదల మాటేమో గానీ ఎంతో కష్టపడి చదివి, ఈ పోటీ ప్రపంచంలో ఉద్యోగం సంపాదించి కుటుంబాలతో ఉన్నవారికి ఈ దెబ్బతో జరిగే నష్టాన్ని ఎవరు పూరిస్తారు. పరిశ్రమల లాభాల్లో కనీసం 2% కార్పొరేట్ సోషియల్ రెస్పాన్సిబిలిటీ కింద ఖర్చు చేయాలనే చట్టం మన దేశంలో 2013 నుండి ఉంది. అదే విధంగా తమ కంపెనీలో పని చేసిన ఉద్యోగులను తొలగించిన పక్షంలో వారికి జీవనభృతిగా కొంత సొమ్ము అందేలా విధివిధానాలు రూపొందించాలి. పరిశ్రమల లాభాల కోసమే.. ఏకపక్షంగా ప్రభుత్వాలు ఆలోచించకుండా దేశపౌరుల ప్రయోజనాలకు ముందు పెద్దపీట వేయాలి. అప్పుడే ఎఐ సమ్మిట్ టాగ్ లైన్ అయిన ‘అందరి సంక్షేమం కోసం, అందరి ఆనందం కోసం’ కు సార్థకత లభిస్తుంది. - బి నర్సన్ 94401 28169
ఇనుప సామగ్రి దొంగతనం కేసులో ఆరుగురి కి రిమాండ్
గంభీరావుపేటఫిబ్రవరి 24(జనం సాక్షి):గంభీరావుపేట మండలం నాగంపేట గ్రామ శివారులో ఉన్న ఎం ఆర్ కే ఆర్ కంపనీకు చెందిన ఇనుప పైపులు, తలుపులు …
ఆలేరులో మూడు ఇంటర్ పరీక్షా కేంద్రాలు
ఆలేరు, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గ కేంద్రంలో ఇంటర్మీడియట్
ఇద్దరు ఎస్ఐ లపై చీటింగ్ కేసు నమోదు
మహిళను నమ్మించి రూ.1.82 కోట్లు వసూలు చేసిన ఇద్దరు ఎస్సైలు. బూర్గంపహాడ్ ఫిబ్రవరి 23 (జనంసాక్షి) భద్రాద్రి కొత్తగూడెం …
కోతుల నివారణకు సర్పంచ్ ప్రత్యేక దృష్టి..
కడెం (నిర్మల్ జిల్లా), ఆంధ్రప్రభ : కడెం మండలంలోని పెద్దూర్ జిపి పరిధిలో
సౌకర్యాల పై సమీక్ష.. ఇంద్రకీలాద్రి, ఆంధ్రప్రభ : విజయవాడలోని ఇంద్రకీలాద్రి పై కొలువై
కవ్వాల్ లో కనిపెట్టా... అరుదైన పిట్ట.. #Kawal #BlackBelliedTern #Wildlife #Jannaram
Court Refuses Transit Remand in Case Linked to Raghu Rama Krishna Raju Allegations
In a major development related to allegations made by Raghu Rama Krishna Raju, a Patna court has refused to grant transit remand to senior IPS officer Sunil Kumar Naik. Sunil Kumar Naik is a 2005 batch IPS officer of the Bihar cadre. He previously served in Andhra Pradesh on inter cadre deputation and is currently […] The post Court Refuses Transit Remand in Case Linked to Raghu Rama Krishna Raju Allegations appeared first on Telugu360 .
Srikanth Odela writes a touching tribute to Nani for The Paradise
Natural Star Nani builds trust and infuses confidence among young talents to direct him in their debut film. One of such numerous talents, is Director Srikanth Odela. Wishing his mentor on his birthday, Srikanth shared a deeply personal and emotional note for Nani on his birthday, highlighting the unique bond they share. Reflecting on their […] The post Srikanth Odela writes a touching tribute to Nani for The Paradise appeared first on Telugu360 .
శ్రీ ఆందోల్ మైసమ్మ టెంపుల్ ఆదాయం ఎంతంటే..
శ్రీ ఆందోల్ మైసమ్మ టెంపుల్ ఆదాయం ఎంతంటే.. చౌటుప్పల్, ఆంధ్రప్రభ : యాదాద్రి
చైనా వేగం భారత విద్యకు హెచ్చరిక
భారతదేశం ప్రపంచంలో అతిపెద్ద యువ జనాభా కలిగిన దేశం అని గర్వపడుతుంది. కానీ ఆ యువతకు అందుతున్న విద్యా నాణ్యత, పరిశోధనా సామర్థ్యం, మౌలిక వసతులు చైనాతో పోలిస్తే ఎంత వెనుకబడి ఉన్నాయో గణాంకాలు స్పష్టంగా చెబుతున్నాయి. భావోద్వేగ ప్రసంగాలు, అంతర్జాతీయ సదస్సులు, పెద్ద పెద్ద ప్రకటనలు ఒకవైపు ఉంటే, పాఠశాల స్థాయిలో ఉన్న కఠిన వాస్తవాలు మరోవైపు కనిపిస్తున్నాయి. యునెస్కో, ప్రపంచ బ్యాంకు లెక్కల ప్రకారం చైనా తన జిడిపి (గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్)లో సుమారు 4-6 శాతం వరకు విద్యకు కేటాయిస్తోంది. భారతదేశం సుమారు 3 నుండి 3.5 శాతం మధ్యే ఖర్చు చేస్తోంది. జాతీయ విద్యా విధానం 6 శాతం లక్ష్యాన్ని సూచించినప్పటికీ అది ఇప్పటికీ చేరుకోలేదు. పరిశోధన, అభివృద్ధి (రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్) విషయంలో తేడా మరింత తీవ్రంగా ఉంది. చైనా తన జిడిపిలో 2.4 శాతం కంటే ఎక్కువను పరిశోధనకు వెచ్చిస్తుండగా, భారత్ సుమారు 0.7 శాతం వద్దే నిలిచిపోయింది. ఈ ఒక గణాంకమే రెండు దేశాల భవిష్యత్తు దిశను అర్థం చేసుకోవడానికి సరిపోతుంది. చైనాలో ఉన్న విశ్వవిద్యాలయాల సంఖ్య 3000కు పైగా ఉంది. ట్సింగ్హువా యూనివర్శిటీ, పేకింగ్ యూనివర్శిటీ వంటి సంస్థలు ప్రపంచ ర్యాంకింగ్స్లో టాప్ 50లో స్థానం సంపాదిస్తున్నాయి. మన దేశంలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటి), ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్సి) వంటి ప్రతిష్ఠాత్మక సంస్థలు ఉన్నా, ప్రపంచ టాప్ 100లో నిలిచే సంస్థలు అరుదుగా కనిపిస్తున్నాయి. పరిశోధనా పత్రాల ప్రచురణ, పేటెంట్ల నమోదు విషయంలో కూడా చైనా ప్రపంచంలో రెండో స్థానంలో ఉంటే, భారత్ దూరంగా ఉంది. ప్రాథమిక విద్య స్థాయిలో పరిస్థితి మరింత ఆందోళనకరం. దేశవ్యాప్తంగా వేల సంఖ్యలో సింగిల్ టీచర్ పాఠశాలలు ఉన్నాయి. కొన్ని రాష్ట్రాల్లో ఒకే ఉపాధ్యాయుడు అన్ని తరగతులకు బోధించే పరిస్థితి ఉంది. పాఠశాల భవనాలు పాడైపోవడం, వర్షం కారే పైకప్పులు, మరుగుదొడ్లు లేకపోవడం, తాగునీరు లేకపోవడం, విద్యుత్ సరఫరా లేకపోవడం వంటి సమస్యలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. అసలు (యాన్యువల్ స్టేటస్ ఆఫ్ ఎడ్యుకేషన్ రిపోర్ట్) నివేదికలు పలుమార్లు చూపించినట్లుగా, ఐదో తరగతి చదివే పిల్లలు రెండో తరగతి పాఠ్యాన్ని కూడా సరిగా చదవలేకపోతున్నాడు. కొంతమంది పిల్లలు మధ్యాహ్న భోజనం కోసం మాత్రమే పాఠశాలకు వస్తున్నారు అన్న వాస్తవం మనం ఒప్పుకోవాల్సిందే. ఇలాంటి పరిస్థితుల్లో కంప్యూటర్ ఆధారిత విద్య, కృత్రిమ మేధస్సు, డిజిటల్ లెర్నింగ్, స్కిల్ డెవలప్మెంట్ గురించి మాట్లాడటం ఎంతవరకు వాస్తవంగా ఉంటుంది? గ్రామీణ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిరంతరంగా లేని చోట, ఇంటర్నెట్ కనెక్టివిటీ సరిగా లేని చోట, కంప్యూటర్లు లేని పాఠశాలల్లో ఎఐ ప్రయోగాలు ఎలా సాధ్యం? చైనా గ్రామీణ ప్రాంతాల్లో కూడా డిజిటల్ మౌలిక వసతులు విస్తృతంగా అభివృద్ధి చేసింది. బ్రాడ్బ్యాండ్ కనెక్టివిటీ, స్మార్ట్ క్లాస్రూమ్లు, ఆన్లైన్ లెర్నింగ్ ప్లాట్ఫారమ్లు ప్రభుత్వ ప్రణాళికలో భాగమయ్యాయి. దేశంలో మరో సమస్య రాజకీయ ప్రాధాన్యతల లోపం. వందల వేల కోట్ల రూపాయల భారీ విగ్రహాల నిర్మాణానికి, ప్రచార కార్యక్రమాలకు వెచ్చిస్తుంటే, అదే స్థాయిలో విద్యా మౌలిక వసతులపై దృష్టి కనిపించడం లేదు. మతం, కులం, ప్రాంతీయత ఆధారంగా విద్వేషాలు రేపే రాజకీయ సంస్కృతి యువతలో శాస్త్రీయ దృక్పథాన్ని బలహీనపరుస్తోంది. చైనా తన రాజకీయ వ్యవస్థపై విమర్శలు ఉన్నప్పటికీ, విద్య, పరిశోధన రంగాల్లో నిరంతర పెట్టుబడులు పెట్టింది. ఫలితంగా సాంకేతిక రంగంలో అతి తక్కువ సమయంలోనే వంద సంవత్సరాలలో అమెరికా సాధించిన ఘనతను ఢీకొట్టే స్థాయిలో సైలెంట్గా, వేగంగా ఎలాంటి ఆర్భాటాలు, హంగామా ప్రకటనలు, ప్రచారాలకు దూరంగా పోటీపడి ఎదిగింది. ఇటీవల న్యూఢిల్లీలో జరిగిన అంతర్జాతీయ ఎఐ సదస్సులో చైనా రోబో డాగ్ను ఒక కార్పొరేట్ యూనివర్శిటీ మార్కెట్లో కొనుగోలు చేసి, అది తమ స్వంత ఆవిష్కరణ అని ప్రచారం చేసిన ఘటన భారత ప్రతిష్ఠను అంతర్జాతీయంగా దెబ్బతీసింది. ఇలాంటి సంఘటనలు మన పరిశోధనా నైతికతపై ప్రశ్నలు లేవనెత్తుతాయి. నిజమైన ఆవిష్కరణకు దీర్ఘకాల పెట్టుబడులు, స్వతంత్ర ఆలోచన, శాస్త్రీయ సంస్కృతి అవసరం. భారత దేశానికి ప్రతిభ లోపం లేదు. మన శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు, డాక్టర్లు ప్రపంచవ్యాప్తంగా ప్రతిభ చాటుతున్నారు. కానీ దేశీయ వ్యవస్థలో పెట్టుబడులు, మౌలిక వసతులు, పారదర్శక విధానాలు లేకపోతే ప్రతిభ వలస వెళ్తుంది. మెధో వలస (బ్రెయిన్ డ్రెయిన్) సమస్య ఇప్పటికీ కొనసాగుతోంది. ప్రభుత్వానికి, అన్ని రాజకీయ పార్టీలకు ఈ పరిస్థితి ఒక హెచ్చరిక. విద్యను ఎన్నికల వాగ్దానంగా కాకుండా జాతీయ ప్రాధాన్యతగా చూడాలి. జిడిపిలో కనీసం 6 శాతం విద్యకు, 2 శాతం కంటే ఎక్కువ పరిశోధనకు కేటాయించే దిశగా తక్షణ చర్యలు తీసుకోవాలి. ప్రాథమిక పాఠశాలల్లో మౌలిక వసతుల మెరుగుదల మొదటి అడుగు కావాలి. ప్రతి పాఠశాలలో తాగునీరు, మరుగుదొడ్లు, విద్యుత్, డిజిటల్ కనెక్టివిటీ తప్పనిసరి చేయాలి. సింగిల్ టీచర్ పాఠశాలలను నిర్మూలించి, ఉపాధ్యాయ నియామకాలను పారదర్శకంగా నిర్వహించాలి. విశ్వవిద్యాలయాలకు స్వయం ప్రతిపత్తి ఇవ్వాలి. సిలబస్లో మత విద్యను తొలగించి శాస్త్రీయ పరిశోధనకు నిధులు పెంచి, పరిశ్రమలతో అనుసంధానం బలోపేతం చేయాలి. కృత్రిమ మేధస్సు, బయోటెక్నాలజీ, క్వాంటమ్ కంప్యూటింగ్ వంటి కోర్సులతో అధునాతన శాస్త్ర సాంకేతిక రంగాల్లో జాతీయ స్థాయి మిషన్లు అమలు చేయాలి. అయితే ఈ సాంకేతిక ప్రగతి పునాది బలమైన ప్రాథమిక, హైస్కూల్ విద్యే అన్న విషయాన్ని మరువకూడదు. మత, కుల రాజకీయాలు దేశాన్ని ముందు కు నెట్టవు. శాస్త్రీయ దృక్పథం, సమాన అవకాశాలు, నాణ్యమైన ప్రభుత్వ విద్య మాత్రమే దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తాయి. చైనా మోడల్ను గుడ్డిగా అనుసరించడం అవసరం లేకపోయినా, దీర్ఘకాల ప్రణాళిక, భారీ పెట్టుబడులు, కఠినంగా అమలు చేయటం వంటి అంశాలు మనం నేర్చుకోవచ్చు. ఇప్పటికైనా పాలకులు, ప్రతిపక్షాలు, మేధావులు కలిసి విద్యా విప్లవానికి కట్టుబడాలి. లేకపోతే ప్రపంచం ముందుకు దూసుకుపోతుండగా, మనం అంతర్గత విభేదాల్లో చిక్కుకుని వెనుకబడిపోతాం. భవిష్యత్తు తరాల కోసం ఇప్పుడే కఠిన నిర్ణయాలు తీసుకోవాలి. లేకపోతే పతనం తప్పదు. - డా. కోలాహలం రామ్ కిశోర్ 98493 28496
వైసీపీ యూత్ కమిటీ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు..
వైసీపీ యూత్ కమిటీ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు.. కోడూరు, ఆంధ్ర ప్రభ :
వైరల్ వీడియోను ఎడిట్ చేసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు
Telangana : తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ఎప్పుడంటే?
తెలంగాణ బడ్జెట్ అసెంబ్లీ సమావేశాలకు సంబంధించిన తేదీలు ఖరారయ్యాయి
సత్తా చాటిన గురుకుల విద్యార్థులు..
సత్తా చాటిన గురుకుల విద్యార్థులు.. మంథని టౌన్, ఆంధ్రప్రభ : తెలంగాణ సాంఘిక
Delhi : నేడు ఎన్నికల సంఘం కీలక భేటీ
నేడు ఢిల్లీలో ఎన్నికల అధికారులు భేటీ కానున్నారు
Inside the Wedding of Vijay Deverakonda and Rashmika Mandanna
Tollywood actors Vijay Deverakonda and Rashmika Mandanna are all set to tie the knot on February 26th in a grand destination wedding in Udaipur. The duo is majorly concerned about the security and a three-tier security system is hired so that the guests would not be uncomfortable. They want nothing to be leaked out from […] The post Inside the Wedding of Vijay Deverakonda and Rashmika Mandanna appeared first on Telugu360 .
శభాష్.. సర్పంచ్.. ఆళ్లపల్లి, ఆంధ్రప్రభ : మండల పరిధిలో పెద్దవెంకటాపురం గ్రామపంచాయతీలో ఇటీవల
అసీస్ తో వన్డే మ్యాచ్.... టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత జట్టు
బ్రిస్బేన్: మహిళల భారత జట్టు అస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న వన్డే సిరీస్ లో భాగంగా తొలి వన్డేలో టాస్ గెలిచి టీమిండియా మహిల జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. ఇప్పటికే టి2 0 సిరీస్ ను 2-1 తేడాతో భారత జట్టు గెలుచుకున్న విషయం తెలిసిందే. భారత జట్టుకు హర్మన్ ప్రీత్ కౌర్ కెప్టెన్ గా వ్యవహరిస్తున్నారు. గాయం నుంచి కోలుకొని ఓపెనర్ ప్రతికా రావల్ జట్టులోకి వచ్చారు. యువ బౌలర్ కాశ్వీ గౌతమ్ కూడా తుది జట్టులోకి అవకాశం లభించింది. స్మృతి మంధాన, షఫాలీ వర్మ, జెమిమా రోడ్రిగ్ష్ తో బ్యాటింగ్ విభాగం బలంగా కనిపిస్తోంది.
T20 World Cup : టీమిండియా ను గంభీర్ ప్రశాంతంగా ఉంచేటట్లు లేడుగా.. ప్రయోగాలు చేసే వేదికగా మార్చాడా?
అహ్మదాబాద్ లో జరిగిన టీ20 ప్రపంచకప్ లో టీమిండియా చిత్తుగా ఓటమి పాలయింది.
గచ్చిబౌలిలో గజం 1.76 లక్షలు #Gachibowli #Kukatpally #HyderabadRealEstate #HousingBoard
కర్నూలులో అర్ధరాత్రి రక్తపాతం..
కర్నూలులో అర్ధరాత్రి రక్తపాతం.. పాత బస్టాండ్ బారు వద్ద ఘర్షణ..కండేరు వద్ద కత్తిపోటు..
నేడు ఛలో విజయవాడకు మున్సిపల్ కార్మికుల పిలుపు ఇచ్చారు
మార్వాడి గోబ్యాక్ కాదు.. బైకాట్ చేయాలి..
మార్వాడి గోబ్యాక్ కాదు.. బైకాట్ చేయాలి.. -స్టేషన్ ఘన్పూర్లో మార్వాడీల అరాచకం అతి
Ys Jagan : మూడు రోజుల పాటు కడపలో జగన్ పర్యటన
నేటి నుంచి మూడు రోజుల పాటు కడపలో జగన్ పర్యటన సాగుతుంది
మెగాస్టార్ చిరంజీవి హిట్ మెషీన్ అనిల్ రావిపూడి డైరెక్ట్ చేసిన ఫ్యామిలీ యాక్షన్ కామెడీ డ్రామా ‘మన శంకరవరప్రసాద్ గారు’తో బ్లాక్బస్టర్ విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. సంక్రాంతికి విడుదలైన ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా భారీ వసూళ్లని రాబట్టింది. ఈ సినిమా అందించిన సక్సెస్ ఉత్సాహంతో ఉన్న మెగాస్టార్ నెక్స్ ‘విశ్వంభర’ మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే. మల్లిడి వశిష్ట డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ గ్రాఫిక్స్ ప్రధానంగా సాగే ఫాంటసీ యాక్షన్ డ్రామా. యువీ క్రియేషన్స్ అత్యంత భారీ స్థాయిలో నిర్మిస్తున్న ఈ మూవీ గ్రాఫిక్స్ కారణంగా ఆలస్యం అవుతూ వస్తోంది. త్వరలోనే ఈ సినిమా రిలీజ్ డేట్ను మేకర్స్ ప్రకటించనున్నారు. ఇదిలా ఉండగా నేచురల్ స్టార్ నానితో ‘ది ప్యారడైజ్’ని తెరకెక్కిస్తున్న యంగ్ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల నెక్స్ చిరంజీవితో ఓ మూవీని రూపొందించనున్నాడు. నేచురల్ స్టార్ నాని, సుధాకర్ చెరుకూరి సంయుక్తంగా ఈ భారీ మూవీని నిర్మించనున్నారు. శ్రీకాంత్ ఓదెల మార్కు బ్లడ్ షేడ్తో సాగే ఈ సినిమాలో చిరు క్యారెక్టర్ నెవర్ బిఫోర్ అనే స్థాయిలో ఉంటుందని తెలిసింది. అంతే కాకుండా 1970 నేపథ్యంలో సాగే కథగా దీన్ని శ్రీకాంత్ ఓదెల తెరపైకి తీసుకురానున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. చిరు నుంచి ఓ పవర్ఫుల్ మాస్ యాక్షన్ డ్రామాని ప్రేక్షకులు, అభిమానులు చాలా కాలంగా ఆశిస్తున్నారు. ఆ కోరికని యంగ్ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల ఈ మూవీతో తీర్చనున్నాడని సమాచారం.
Weather Report : ఒక్కసారిగా కూల్ అయిన తెలుగు రాష్ట్రాలు.. ఎప్పటి వరకూ అంటే?
రెండు తెలుగు రాష్ట్రాల్లో చల్లటి వాతావరణం నెలకొంది.
Telangana : నేడు బాల్క సుమన్ కస్టడీపై తీర్పు
క్యాతన్పల్లి అల్లర్ల కేసులో నేడు బాల్క సుమన్ను కస్టడీ పిటీషన్ పై న్యాయస్థానం తీర్పు ఇవ్వనుంది
ఘాటీ సినిమా తర్వాత స్టార్ హీరోయిన్ అనుష్క తెలుగులో ఇంత వరకూ కొత్త ప్రాజెక్ట్ లు ఏమీ ప్రకటించలేదు. అయితే ఘాటీ సినిమా చేస్తున్న సమయంలోనే ఈ అమ్మడు మాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇస్తున్నట్లు తేలింది. ‘కథనార్: ది వైల్డ్ సార్సర్’ అనే భారీ చిత్రంలో అవకాశం అందుకుంది. జయసూర్య, మోహన్ లాల్, ప్రభుదేవా లాంటి స్టార్లు మెయిన్ లీడ్ పోషించగా, ఫీమేల్ లీడ్ లో అనుష్క కనిపించనుంది. దాదాపు 100 కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తోన్న చిత్రమిది. సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. పీరియాడిక్ ఫాంటసీ థ్రిల్లర్ గా రోజీని థామస్ తెరకెక్కిస్తున్నారు. అనుష్కకు మాలీవుడ్లో ఇదే తొలి చిత్రం. ఏడాది కాలంగా సినిమా సెట్స్ లోనే ఉంది. ఇదే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ సినిమా రిలీజ్కు ముందే అనుష్క మరో ఛాన్స్ అందుకుందని ప్రచారం జరుగుతోంది. ‘మంజుమ్మల్ బాయ్స్’ దర్శకుడు షైజు ఖలీద్ అమ్మడిని ఓ సినిమాకు ఎంపిక చేసినట్లు తెలిసింది. ఇదొక యూత్ ఎంటర్టైనర్. ఇందులో అనుష్క మెయిన్ లీడ్ పోషిస్తోంది. సినిమా అంతా అనుష్క పాత్ర చుట్టూ తిరుగుతుందట. కథనార్ రిలీజ్కు ముందే అనుష్కకు రెండవ సినిమా అవకాశం రావడం విశేషం. మొత్తానికి తెలుగు, తమిళ సినిమాలకు దూరమైనా మాలీవుడ్లో మాత్రం కనెక్ట్ అయ్యే ప్రయత్నం చేస్తోంది.
Gold Prices Today : మళ్లీ పరుగు అందుకున్న పసిడి.. అందనంత దూరంలో వెండి
ఈరోజు కూడా దేశంలో బంగారం ధరలు పెరిగాయి. వెండి ధరలు భారీగా పెరిగింది
భారతదేశం నుండి మణిపూర్ స్వాతంత్రాన్ని ప్రకటించుకుందంటూ
రేపటి నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభం #InterExams #Intermediate #BoardExams #StudentsAlert #ExamUpdate
The Journey of Nani to Natural Star
Tollywood has seen the rise of several young and new talents who came without any support. Starting his journey as an Assistant Director, Nani made his debut as a lead actor and went on to become the Natural Star of Telugu cinema. Cementing his position amid stiff competition is not something easy for any actor […] The post The Journey of Nani to Natural Star appeared first on Telugu360 .
Andhra Pradesh : నేడు అసెంబ్లీలో లడ్డూ అంశంపై చర్చ
ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. తిరుమలలో లడ్డూ కల్తీపై నేడు చర్చించనుంది
బాలికపై ఉపాధ్యాయుడు అత్యాచారం?
బెంగళూరు: బాలికపై ఓ ఉపాధ్యాయుడు అత్యాచారం చేసినట్టు ఆరోపణలు వచ్చిన సంఘటన కర్నాటక రాష్ట్రం కంప్లి ప్రాంతంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... కంప్లి ప్రాంతంలోని ఓ గ్రామంలో పాఠశాలకు అతిథిగా ఉపాధ్యాయుడు వచ్చాడు. తన ఇల్లును శుభ్రం చేయాలని ఓ బాలికను తన ఇంటికి తీసుకెళ్లాడు. అనంతరం బాలికపై అత్యాచారం చేశాడని కుటుంబ సభ్యులు స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. దీంతో గ్రామస్థులు పాఠశాలకు చేరుకొని ఆందోళనకు దిగారు. వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ఉపాధ్యాయుడిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. గ్రామ పెద్ద అళ్లళ్లి వీరేశ్ మాట్లాడారు. సక్రమంగా విధులు నిర్వహించని ఉపాధ్యాయులను బదిలీచేయడంతో పాటు అతిథి ఉాపాధ్యాయులకు బదులుగా మహిళలకు ప్రాధాన్యం ఇవ్వాలని డిమాండ్ చేశాడు.
జగన్మాత సన్నిధిలో.. ఇంద్రకీలాద్రి, ఆంధ్రప్రభ : విజయవాడ ఇంద్రకీలాద్రి పై వేంచేసియున్న శ్రీ
Nara Lokesh : ఆత్మీయ విందు.. నవ్వుల విందు
మంత్రి నారా లోకేశ్ ఏర్పాటుచేసిన ఆత్మీయ కలయిక కొనసాగుతుంది.
KTR : నా పేరుతో ఎలాంటి సంస్థలు లేవు
తన పేరుతో ఎలాంటి సంస్థల నిర్వహణకు అనుమతి లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు
పెళ్లి బరాత్.... కారులో వెళ్తుండగా వధువును ఎత్తుకెళ్లిన దుండగులు
భువనేశ్వర్: పెళ్లి జరిగిన తరువాత వధువుతో వరుడు తన ఇంటికి తీసుకెళ్తుండగా మార్గం మధ్యతో పెళ్లి కుమార్తెను కిడ్నాప్ చేసిన సంఘటన ఒడిశా రాష్ట్రం రాయగడ ప్రాంతంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... బొలంగీర్ లోని కామాక్షినగర్ కు చెందిన రింకు అనే యువకుడు, బౌద్ధ్ జిల్లాకు చెందిన ఓ యువతిని ఆదివారం పెళ్లిచేసుకున్నాడు. అనంతరం ఊరేగింపు కార్యక్రమం నిర్వహించారు. అనంతరం పెళ్లి కుమార్తె, కుమారుడు కారులో వరుడు ఇంటికి బయలు దేరారు.తర్బాపట్టణ శివారులోకి రాగానే కారును కొందరు దుండగులు ఆపి వాహనంలో ఉన్నవారిని బెదిరించి వధువును ఎత్తుకెళ్లారు. వెంటనే వరుడు రింకు స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. గతంలో వధువుకు ప్రేమ వ్యవహారం ఉన్నట్టు స్థానికులు ఆరోపణలు చేశారు. ఆమె ప్రియుడే ఆమెను కిడ్నాప్ చేసి ఉంటాడని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.
వాళ్లకి అడ్డంకులు ఉండవు –సుజనా చౌదరి
వాళ్లకి అడ్డంకులు ఉండవు – సుజనా చౌదరి భవానిపురం, ఆంధ్రప్రభ : విజయవాడలోని
Tirumala : నేడు తిరుమలకు వెళ్లేవారికి అలెర్ట్.. దర్శనం కోసం?
తిరుమలలో భక్తుల రద్దీ నేడు కూడా కొనసాగుతుంది
అలా చేస్తేనే.. సురక్షిత భవిష్యత్తు..
అలా చేస్తేనే.. సురక్షిత భవిష్యత్తు.. నల్లబెల్లి, ఆంధ్రప్రభ : ఆర్థిక అక్షరాస్యత పై
హోలీ ఎప్పుడు?.. మార్చి 3 లేక 4వ తేదీనా?
ఈ ఏడాది హోలీ పండుగ తేదీల పై నెలకొన్న గందరగోళానికి డ్రిక్ పంచాంగం తెరదించింది.
Telangana : నేడు మీడియా ఎదుటకు మావోయిస్టు అగ్ర నేతలు
తెలంగాణ పోలీసుల అదుపులో మావోయిస్టు పార్టీ అగ్రనేతలున్నారు
చదువుకొమ్మని చెప్పినందుకు....తండ్రిని ముక్కలుగా నరికి డ్రమ్ములో పడేశాడు
లక్నో: చదువుకొమ్మని ఒత్తిడి తీసుకరావడంతో కన్నతండ్రిని కుమారుడు తుపాకీతో కాల్చి చంపి అనంతరం మృతదేహాన్ని ముక్కలుగా నరికి డ్రమ్ములో పడేసిన సంఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం లక్నోలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... మన్వేంద్ర ప్రతాప్ సింగ్ అనే వ్యక్తి వర్ధమాన్ పాథాలజీ యజమానిగా వ్యవహరిస్తున్నాడు. ప్రతాప్ సింగ్ కు అక్షత్ అనే కుమారుడు ఉన్నాడు. అక్షత్ పై గత కొన్ని రోజుల నుంచి చదువుకొమ్మని కన్నతండ్రి ఒత్తిడితీసుకొస్తున్నాడు. దీంతో చదువు విషయంలో తండ్రి, కుమారుడు మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఫిభ్రవరి 20న తెల్లవారుజామును కుమారుడిని చదువుకొమ్మని నిద్ర నుంచి లేపాడు. ఇద్దరు మద్య గొడవ తారాస్థాయికి చేరుకుంది. కోపంతో రగిలిపోయిన కుమారుడు తుపాకీ తీసుకొని తండ్రిని కాల్చాడు. అనంతరం మృతదేహాన్ని ముక్కలుగా నరికి డ్రమ్ములో పడేశాడు. ప్రతాప్ సింగ్ కనిపించడం లేదని కుటుంబ సభ్యులు అదే రోజు సాయంత్రం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. కుమారుడిపై అనుమానం ఉండడంతో అతడిని అదుపులోకి తీసుకొని తనదైన శైలిలో ప్రశ్నించడంతో నిజాలు వెలుగులోకి వచ్చాయి. వెంటనే అతడిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. మృతదేహాన్ని శవ పరీక్ష నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు.
Andhra Pradesh : నేడు ఏపీ కేబినెట్ భేటీ
ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం నేడు జరగనుంది.
24 Feb2026 | తిరుమల సమాచారం.. 24-02-2026
మార్నింగ్ వాక్ లో.. మోత్కూర్, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూర్
Megastar Chiranjeevi is done with the shoot of Vishwambara last year and the delay in the VFX work has pushed the film’s release multiple times. There are frequent speculations about the film’s new release date and Mega fans are eagerly waiting with patience about the film’s release. Megastar and his team have decided to make […] The post Mega Fans waiting for Ugadi appeared first on Telugu360 .

28 C