SENSEX
NIFTY
GOLD
USD/INR

Weather

33    C
...

ధ్యానంతో మానసిక ప్రశాంతత..

ఊట్కూర్, ఆంధ్రప్రభ ; ప్రతినిత్యం ధ్యానం చేయడం వల్ల మానసిక ప్రశాంతతతోపాటు సంపూర్ణ

ప్రభ న్యూస్ 15 Mar 2026 5:28 pm

గ్రామ పంచాయతీ కార్మికులకు ఘనంగా సన్మానం

ములకలపల్లి, ఆంధ్రప్రభ : గ్రామ పంచాయతీ కార్మికుల ను కమాలపురం సర్పంచ్ వగ్గేల

ప్రభ న్యూస్ 15 Mar 2026 5:22 pm

చిలుపూరులో వైభవంగా సుదర్శన హోమం

చిలుపూర్, ఆంధ్రప్రభ: చిలుపూర్ మండల కేంద్రంలోని బుగులు వెంకటేశ్వర స్వామి ఆలయంలో శ్రవణ

ప్రభ న్యూస్ 15 Mar 2026 5:17 pm

Biotechnologies |పీ4తో పేద‌రికం నుంచి పురోగ‌తి వైపు..

Biotechnologies | పీ4తో పేద‌రికం నుంచి పురోగ‌తి వైపు.. జిల్లాలో విజ‌య‌వంతంగా పీ4

ప్రభ న్యూస్ 15 Mar 2026 5:15 pm

పారిశుధ్య కార్మికుల కృషితోనే గ్రామం పరిశుభ్రం..

పారిశుధ్య కార్మికుల కృషితోనే గ్రామం పరిశుభ్రం.. స్టేషన్ ఘన్ పూర్, ఆంధ్రప్రభ :

ప్రభ న్యూస్ 15 Mar 2026 5:12 pm

అండర్-19 ఎంపిక ట్రయల్స్..

అండర్-19 ఎంపిక ట్రయల్స్.. కే డి సి ఏ ఆధ్వర్యంలోమార్చి 19న విజయవాడలో

ప్రభ న్యూస్ 15 Mar 2026 5:00 pm

దేవినేని అవినాష్ ను కలసిన డాక్టర్ మహబూబ్ షేక్..

దేవినేని అవినాష్ ను కలసిన డాక్టర్ మహబూబ్ షేక్.. విజయవాడ, ఆంధ్రప్రభ :

ప్రభ న్యూస్ 15 Mar 2026 4:58 pm

పారిశుధ్య కార్మికుల శ్రమ వెలకట్టలేనిది

పారిశుధ్య కార్మికుల శ్రమ వెలకట్టలేనిది స్టేషన్ ఘన్‌పూర్, ఆంధ్రప్రభ : గ్రామం పరిశుభ్రంగా

ప్రభ న్యూస్ 15 Mar 2026 4:51 pm

ఆలయ పునరుద్ధరణకు సన్నాహాలు..

ఆలయ పునరుద్ధరణకు సన్నాహాలు.. చారిత్రక ఆధారాలను పరిశీలించిన దేవస్థానం బృందంఇంద్రకీలాద్రి పర్వత శిఖరం

ప్రభ న్యూస్ 15 Mar 2026 4:51 pm

భజరంగ్ దళ్ కన్వీనర్ గా కొమ్ము శ్రావణ్

ఆలేరు, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ భజరంగ్ దళ్

ప్రభ న్యూస్ 15 Mar 2026 4:29 pm

విశ్రాంత ఉద్యోగి గోద్రుకు నివాళి..

జైనూర్, ఆంధ్రప్రభ ; కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలంలోని పోచంలొద్ది

ప్రభ న్యూస్ 15 Mar 2026 4:27 pm

KTR |డ్రగ్స్ మానవులను మృగాలను చేస్తుంది…

KTR | డ్రగ్స్ మానవులను మృగాలను చేస్తుంది… KTR | డ్రగ్స్ ఘటనపై

ప్రభ న్యూస్ 15 Mar 2026 4:26 pm

పంచాయతీ కార్మికులకు సన్మానం

ఉట్నూర్, ఆంధ్రప్రభ ; ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 కార్యక్రమంలో భాగంగా

ప్రభ న్యూస్ 15 Mar 2026 4:18 pm

నాగబంధం చిత్రం నుంచి ‘నమో రే నమో రే’ సాంగ్ విడుదల

విరాట్ కర్ణ, నభా నటేశ్, ఐశ్వర్య మీనన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘నాగబంధం’. అభిషేక్ నామా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో జగపతిబాబు కీలక పాత్రలో నటిస్తున్నారు. తాజాగా ఈ మూవీ నుంచి తొలి సింగిల్‌ని విడుదల చేశారు. ‘నమో రే నమో రే’ అంటూ సాగే ఈ పాటకు శ్రీ హర్ష లిరిక్స్ అందించారు. జునైద్ కుమార్ ఈ పాటకు సంగీతం అందించగా.. సింధూజ శ్రీనివాసన్, ఐశ్వర్య దరూరి ఆలపించారు. ఈ పాటని కేరళలోని ప్రముఖ పుణ్యక్షేత్రం అనంత పద్మనాభ స్వామి ఆలయాన్ని పోలిన భారీ సెట్‌లో చిత్రీకరించారు. ఈ పాటని గణేశ్ ఆచార్య, శ్రేష్ఠి కొరియోగ్రాఫీ చేశారు. ఆ నారాయణుడిని కీర్తిస్తూ సాగే ఈ పాట ప్రస్తుతం నెటిజన్లను ఆకట్టుకుంటోంది. మీరు ఆ సాంగ్‌ను చూసేయండి..

మన తెలంగాణ 15 Mar 2026 4:10 pm

మాన్కుగూడ గ్రామంలో ఆదర్శ కార్యక్రమం

జైనూర్, ఆంధ్రప్రభ ; కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలంలోనిమాన్కుగూడ గ్రామంలో

ప్రభ న్యూస్ 15 Mar 2026 4:09 pm

USERS |వంటగదిలో యుద్ధం..

USERS | వంటగదిలో యుద్ధం.. USERS | ఒకవైపు కేవైసీ గందరగోళం.. మరోవైపు

ప్రభ న్యూస్ 15 Mar 2026 4:06 pm

పారిశుద్ధ్య కార్మికులను సన్మానించిన సర్పంచ్

బెల్లంపల్లి, ఆంధ్రప్రభ : 99 రోజుల ప్రగతి ప్రణాళికలో భాగంగా ఆదివారం బెల్లంపల్లి

ప్రభ న్యూస్ 15 Mar 2026 4:06 pm

అన్నమయ్య జిల్లాలో దారుణం

అన్నమయ్య జిల్లా / పుంగనూరు, ఆంధ్రప్రభ : నిన్నటి వరకు ఆ ఇంట్లో

ప్రభ న్యూస్ 15 Mar 2026 4:04 pm

శానిటరీ వర్కర్లకు సన్మానం…

శానిటరీ వర్కర్లకు సన్మానం… బెజ్జంకి, ఆంధ్రప్రభ : బెజ్జంకి మండలం లక్ష్మీపూర్ గ్రామంలో

ప్రభ న్యూస్ 15 Mar 2026 3:58 pm

ఆటో-లారీ ఢీ.. నలుగురు మృతి

దేవరపల్లి: నల్గొండ జిల్లా చింతపల్లి మండలం దేవరపల్లి గేట్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటో-లారీ ఢీకొన్న ఈ ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రుల్లో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. వారిని హైదరాబాద్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతుల వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

మన తెలంగాణ 15 Mar 2026 3:30 pm

ఇందిరమ్మ ఇండ్లతో పేదల గృహ కల సహకారం

నల్లబెల్లి, ఆంధ్రప్రభ : ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను త్వరగా పూర్తి చేసి లబ్ధిదారులు

ప్రభ న్యూస్ 15 Mar 2026 3:29 pm

strike |‘ఫీజు పోరు దీక్ష’

ఇందిరాపార్క్ వ‌ద్ద ఆందోళ‌న‌ రీయంబర్స్‌మెంట్ బకాయిల విడుదల చేయాలివిద్యార్థులు, ప్రజా సంఘాల నాయకుల

ప్రభ న్యూస్ 15 Mar 2026 3:27 pm

రైల్వే అండర్ గ్రౌండ్ బ్రిడ్జి నిర్మాణ స్థల సేకరణ..

రైల్వే అండర్ గ్రౌండ్ బ్రిడ్జి నిర్మాణ స్థల సేకరణ.. రాష్ట్ర ప్రభుత్వ నుండి

ప్రభ న్యూస్ 15 Mar 2026 3:25 pm

పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్న షబ్బీర్ అలీ..

కామారెడ్డి, ఆంధ్రప్రభ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని వెల్మ కన్వెన్షన్ సెంటర్లో ఆదివారం

ప్రభ న్యూస్ 15 Mar 2026 3:24 pm

ప్రజా సమస్యల పరిష్కార వేదిక..

ప్రజా సమస్యల పరిష్కార వేదిక.. జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ మచిలీపట్నం, ఆంధ్రప్రభ

ప్రభ న్యూస్ 15 Mar 2026 3:20 pm

accident |ఆటో, లారీ ఢీ..

న‌లుగురు మృతి.. ఆంధ్ర‌ప్ర‌భ వెబ్‌డెస్క్ : నల్గొండ జిల్లాలో ఇవాళ (ఆదివారం) ఘోర

ప్రభ న్యూస్ 15 Mar 2026 3:16 pm

ఇందిరమ్మ ఇల్లు ప్రారంభించిన ఎమ్మెల్యే

చిలుపూర్, ఆంధ్రప్రభ : చిలుపూర్ మండలం వంగాలపల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇంటిని ఆదివారం

ప్రభ న్యూస్ 15 Mar 2026 3:12 pm

kate sharma |బికినీలో కేట్ శ‌ర్మ అందాలు

kate sharma |బికినీలో కేట్ శ‌ర్మ అందాలు ఆంధ్ర‌ప్ర‌భ వెబ్‌డెస్క్ : భారతీయ

ప్రభ న్యూస్ 15 Mar 2026 2:56 pm

ప్రభుత్వం అసమర్థత కారణంగానే ఈ దుస్థితి దాపురించింది: నిరంజన్ రెడ్డి

హైదరాబాద్: దేవుళ్లపై ప్రమాణాలు చేసి హామీలను ఎగ్గొట్టిన మొదటి సిఎం రేవంత్ రెడ్డి అని బిఆర్ఎస్ మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి ఆరోపించారు. మూడు సీజన్ల రైతు భరోసా ఎగ్గొట్టారని, రైతులు రైతుభరోసాపై ఆశలు వదులుకున్నారని అన్నారు.  రేవంత్ రెడ్డికి నిరంజన్ రెడ్డి బహిరంగ లేఖ రాసి.. అంశాలను వెల్లడించారు. వనపర్తిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అధికారులు ప్రజల పక్షాన నిలబడాలి..రాజకీయ నాయకుల కొమ్ము కాయొద్దు అని..ప్రశ్నించే వారిని అధికారులు అడ్డుకోవడం రాజ్యాంగ విరుద్ధమని తెలియజేశారు. సకాలంలో కరెంట్, యూరియా అందక పంటలు ఎండిపోతున్నాయని, ప్రభుత్వం అసమర్థత కారణంగానే ఈ దుస్థితి దాపురించిందని విమర్శించారు. సోషల్ మీడియాలో ప్రభుత్వ అసమర్థతను ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారని, రామన్న గట్టు రిజార్వాయర్ శంకుస్థాపన చేసినా ఇంతవరకూ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ఇరిగేషన్ చీఫ్ అందుబాటులో లేక సాగునీటి వ్యవస్థ అస్తవ్యస్తంగా మారిందని, జిల్లా మంత్రులకు కక్షసాధింపు చర్యలు తప్ప.. ప్రజా సంక్షేమం పట్టదు అని ధ్వజమెత్తారు. 7 టిఎంసిల సామర్థ్యం ఉన్న ఎదుల రిజర్వాయర్ ను రెండేళ్లలోనే పూర్తి చేశామని అన్నారు. 2 టిఎంసిల రామన్న గట్టు రిజర్వాయర్ ను పూర్తి చేయలేకపోతున్న కాంగ్రెస్ అని నిరంజన్ రెడ్డి ఎద్దేవా చేశారు. 

మన తెలంగాణ 15 Mar 2026 2:39 pm

కివీస్ దారుణ ప్రదర్శన.. స్వల్ప స్కోర్‌కే ఆలౌట్..

మౌంట్ మౌంగానుయి: కొద్ది రోజుల క్రితమే టి-20 ప్రపంచకప్‌లో ఫైనల్స్ వరకూ చేరుకున్న న్యూజిలాండ్ జట్టు స్వదేశంలో సౌతాఫ్రికాతో జరుగుతున్న ఐదు టి-20ల సిరీస్ ఆరంభ మ్యాచ్‌లో ఘోరంగా ఓటమిపాలైంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్ జట్టు కేవలం 91 పరుగులకే ఆలౌట్ అయింది. స్టార్ బ్యాటర్లు ఫిన్ ఆలెన్, టిమ్ సీఫెర్ట్, రచిన్ రవీంద్ర, మిచెల్ వంటి ఆటగాళ్లు కివీస్ జట్టులో లేని లోటు స్పష్టంగా కనిపించింది. అయితే డెవాన్ కాన్వే, టామ్ లాథమ్ వంటి సీనియర్లు ఉన్నా.. తమ స్థాయి ఆటను చూపించలేకపోయారు. సఫారీ బౌలర్లలో న్కోబాని మోకోనా మూడు వికెట్లు పడగొట్టగా.. కోయిట్జీ, బార్ట్‌మన్, కేశవ్ మహరాజ్ తలో వికెట్ పడగొట్టారు. ఆ తర్వాత ఈ స్వల్ప లక్ష్యాన్ని సౌతాఫ్రికా 16.4 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి చేధించింది. సౌతాఫ్రికా బ్యాటింగ్‌లో కానర్ ఎస్టర్‌హైజెన్ 45 పరుగులతో అజేయంగా నిలిచాడు.

మన తెలంగాణ 15 Mar 2026 2:38 pm

విద్యార్థులకు పరీక్షా సామాగ్రి పంపిణీ…

విద్యార్థులకు పరీక్షా సామాగ్రి పంపిణీ… జిల్లా కలెక్టర్ ఎ. శ్యామ్ ప్రసాద్ ప్రోత్సాహం

ప్రభ న్యూస్ 15 Mar 2026 2:28 pm

ముస్లిం సోదరులకు రంజాన్ తోఫాలు పంపిణీ

ములకలపల్లి, ఆంధ్రప్రభ : రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని సామాజిక సేవా కార్యక్రమాలలో ముందుండే

ప్రభ న్యూస్ 15 Mar 2026 2:25 pm

సమాధానం చెప్పే నాయకత్వమే ప్రజాస్వామ్యానికి బలం

సమాధానం చెప్పే నాయకత్వమే ప్రజాస్వామ్యానికి బలం ప్రజాస్వామ్యంలో పారదర్శకత, బాధ్యత అవసరం కాంగ్రెస్

ప్రభ న్యూస్ 15 Mar 2026 2:23 pm

కాంగ్రెస్ పార్టీలోకి భారీగా చేరికలు..

నాగర్ కర్నూల్ ప్రతినిధి, ఆంధ్రప్రభ: నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో

ప్రభ న్యూస్ 15 Mar 2026 2:18 pm

ఆలయ అభివృద్ధికి 2.50 లక్షల విరాళం…

ఆలయ అభివృద్ధికి 2.50 లక్షల విరాళం… ఇంద్రకీలాద్రి, ఆంధ్రప్రభ : విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై

ప్రభ న్యూస్ 15 Mar 2026 2:16 pm

28th Division |రంజాన్ తోఫా పంపిణీ…

28th Division | రంజాన్ తోఫా పంపిణీ… సెంట్రల్ నియోజకవర్గంలో వేలాది కుటుంబాలకు

ప్రభ న్యూస్ 15 Mar 2026 2:11 pm

​ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడమే లక్ష్యం..

​ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడమే లక్ష్యం.. సర్పంచ్ కాటం వెంకటేశం ​చిట్యాల, ఆంధ్రప్రభ :

ప్రభ న్యూస్ 15 Mar 2026 2:09 pm

రేపు విద్యుత్ సరఫరాలో అంతరాయం..

నస్పూర్, ఆంధ్రప్రభ ; నస్పూర్ పట్టణంలోని పలు కాలనీల్లో 16 సోమవారం ఉదయం

ప్రభ న్యూస్ 15 Mar 2026 2:09 pm

ఇది ఆరంభం మాత్రమే.. భవిష్యత్తులో భారత్‌దే ఆధిపత్యం: రోహిత్

టీం ఇండియా గత కొంతకాలంగా మంచి జోష్‌లో ఉంది. 2023లో జరిగినవన్డే ప్రపంచకప్‌లో ఓటమిపాలైనా.. ఆ తర్వాతి సంవత్సరం (2024)లో టి-20 ప్రపంచకప్, ఛాంపియన్స్ ట్రోఫీ, ఆసియాకప్, మళ్లీ ఈ ఏడాది టి-20 ప్రపంచకప్‌ను సొంతం చేసుకుంది. ఇక మహిళ జట్టు కూడా వన్డే ప్రపంచకప్‌ను గెలుచుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ భారత జట్టు విజయాలకు ఇది ఆరంభం మాత్రమే అని అన్నాడు. ‘‘భారత్ వరుసగా అద్భుతాలు సాధించడం గర్వంగా ఉంది. గత కొన్నేళ్లుగా అంతర్జాతీయ క్రికెట్‌లో టీం ఇండియా ఆధిపత్యం కొనసాగుతోంది. త్రివర్ణ పతాకం రెపరెపలాడుతోంది. మున్ముందు ఇదే దూకుడు కొనసాగుతుందని నమ్ముతున్నా. పురుషుల జట్లు వరుసగా రెండో టి-20 ప్రపంచకప్‌లను నెగ్గింది. అయితే మహిళ జట్టుకు ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నా.. తొలిసారి వన్డే ప్రపంచకప్‌ను గెలుచుకుంది. ముంబై వేదికగా జరిగిన ఫైనల్ మ్యాచ్‌ను చూడటం చాలా సంతోషంగా ఉంది. అయితే ఇది ఆరంభం మాత్రమే. ఒక్కసారి ఇలాంటి స్థితికి చేరుకున్నాక.. ముందుకు సాగిపోవాల్సిందే.. అందరిపై బాధ్యత ఇంకా పెరుగుతుంది’’ అని రోహిత్ అన్నాడు.

మన తెలంగాణ 15 Mar 2026 2:08 pm

తెలంగాణలో ఇవాళ, రేపు వర్షాలు..

తెలంగాణలో ఇవాళ, రేపు వర్షాలు.. ఆంధ్రప్రభ,వెబ్ డెస్క్: తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ, రేపు

ప్రభ న్యూస్ 15 Mar 2026 2:07 pm

కాంగ్రెస్ లో కష్టపడినవారికి కచ్చితంగా పదవులు వస్తాయి: మహేష్ గౌడ్

హైదరాబాద్: మహిళల స్వావలంభనకు కృషి చేస్తున్నామని టిపిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు చేస్తున్నామని అన్నారు. పిసిసి మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఎర్రబెల్లి స్వర్ణ పదవీ బాధ్యతలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో గాంధీభవన్ లో మహేష్ గౌడ్ మాట్లాడారు. మహిళల నాయకత్వంలో పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నామని, మహిళల పేరు మీదుగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని తెలియజేశారు. 2014-18 నుంచి బిఆర్ఎస్ హయాంలో ఒక్క మహిళా మంత్రి లేరని, మహిళలను రాష్ట్రపతిగా, స్పీకర్లు, గవర్నర్లు, సిఎంలుగా చేసిన పార్టీ కాంగ్రెస్ అని కొనియాడారు. ఇంట్లో కూర్చుంటామంటే రాజకీయాల్లో గెలవలేరని, కాంగ్రెస్ లో కష్టపడినవారికి కచ్చితంగా పదవులు వస్తాయని పేర్కొన్నారు. మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి డ్రగ్స్ తీసుకుంటూ పట్టుబట్టారని, బిఆర్ ఎస్ హయాంలో డ్రగ్స్, గంజాయి విచ్చలవిడిగా దొరికేవని విమర్శించారు. బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ పై అనుమానాలున్నాయని, ఆయన పరీక్షలకు సిద్ధం కావాలని సూచించారు. బిఆర్ఎస్ నేత డ్రగ్స్ తీసుకుంటూ పట్టుబడితే.. కెటిఆర్ తమపై ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. స్వాతంత్ర్య భారతదేశంలో తొలిసారి కులగణన చేసిన రాష్ట్రం తెలంగాణ అని మహేష్ కుమార్ గౌడ్ ప్రశంసించారు.  

మన తెలంగాణ 15 Mar 2026 2:01 pm

Gun Fire |మాజీ ఎమ్మెల్యే, ఎంపీకి పాజిటివ్

Gun Fire | మాజీ ఎమ్మెల్యే, ఎంపీకి పాజిటివ్ మొయినాబాద్ ఫామ్‌హౌస్‌లో నిన్నరాత్రి

ప్రభ న్యూస్ 15 Mar 2026 1:30 pm

Rs.300 |నాన్‌వెజ్ ప్రియుల‌కు షాక్‌

Rs.300 | నాన్‌వెజ్ ప్రియుల‌కు షాక్‌ అమాంతం పెరిగిన ధ‌ర‌లుకిలో చికెన్ ధర

ప్రభ న్యూస్ 15 Mar 2026 1:29 pm

గ్రామాభివృద్ధికి మౌలిక వసతులే బలమైన పునాది..

గ్రామాభివృద్ధికి మౌలిక వసతులే బలమైన పునాది.. తానేదార్ పల్లిలో రూ.25 లక్షల సిసి

ప్రభ న్యూస్ 15 Mar 2026 1:15 pm

Dhurandhar 3 |అసలు నిజం ఏంటి..?

Dhurandhar 3 | అసలు నిజం ఏంటి..? Dhurandhar 3 | బాలీవుడ్

ప్రభ న్యూస్ 15 Mar 2026 1:14 pm

Pawan Kalyan’s UBS Trailer Ignites Mass Mania

The arrival of the trailer for Ustaad Bhagat Singh has set off a seismic shift in the film’s buzz, turning anticipation into full-blown celebration and mass mania. Unveiled yesterday, the glimpse delivered an explosive surge of energy with 15 M+ views and trending No 1 on YouTube. Director Harish Shankar showcases a perfect understanding of […] The post Pawan Kalyan’s UBS Trailer Ignites Mass Mania appeared first on Telugu360 .

తెలుగు 360 15 Mar 2026 1:14 pm

Intermediate |సూత్రాలు పాటించండి విజయం సాధించండి..

Intermediate | సూత్రాలు పాటించండి విజయం సాధించండి.. పరీక్షల్లో విజయానికి ఉత్తమ సూచనలు.విద్యా

ప్రభ న్యూస్ 15 Mar 2026 1:06 pm

పంచాయతీ సిబ్బంది సేవలు ఆదర్శం..

పంచాయతీ సిబ్బంది సేవలు ఆదర్శం.. బిక్కనూర్, ఆంధ్రప్రభ : గ్రామపంచాయతీ సిబ్బంది అందిస్తున్న

ప్రభ న్యూస్ 15 Mar 2026 1:03 pm

Nani |లైనప్ అదిరింది..

Nani | లైనప్ అదిరింది.. Nani | వైవిధ్యమైన కథలతో నాని ప్రత్యేక

ప్రభ న్యూస్ 15 Mar 2026 12:54 pm

ప్రాణత్యాగం చేసిన గాంధేయవాది పొట్టి శ్రీరాములు

ప్రాణత్యాగం చేసిన గాంధేయవాది పొట్టి శ్రీరాములు గంపలగూడెం, ఆంధ్రప్రభ : భాషా ప్రయుక్త

ప్రభ న్యూస్ 15 Mar 2026 12:48 pm

Market |గల్ఫ్ యుద్ధ ప్రభావం…

Market | గల్ఫ్ యుద్ధ ప్రభావం… Market | గల్ఫ్ దేశాలకు అగిన

ప్రభ న్యూస్ 15 Mar 2026 12:47 pm

విజయవాడ అభివృద్ధికి అడ్డంకి గా వైసిపీ..

విజయవాడ అభివృద్ధికి అడ్డంకి గా వైసిపీ.. త్వరలో పీడ విరగడ కాబోతుందిఎంపీ కేశినేని

ప్రభ న్యూస్ 15 Mar 2026 12:27 pm

ఘనంగా ‘ప్రజా పాలన –ప్రగతి ప్రణాళిక’

ఘనంగా ‘ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక’ చిట్యాల, ఆంధ్రప్రభ : తెలంగాణ

ప్రభ న్యూస్ 15 Mar 2026 12:27 pm

కాంగ్రెస్ హయాంలో బుల్డోజర్ రాజ్యం నడుస్తోంది: హరీష్ రావు

హైదరాబాద్: మాజీ సిఎం కెసిఆర్ పాలనలో షాదీ ముబారక్ అద్బుతంగా మొదలైందని బిఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు తెలిపారు. కెసిఆర్ కిట్ సహా ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేశాం అని అన్నారు. మాజీ ఎమ్మెల్సీ సలీం ఆధ్వర్యంలో ముషీరాబాద్ లో పేద ముస్లింలకు రేషన్ కిట్లు పంపిణీ చేశారు. హరీష్ రావు, ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ హాజరయ్యారు. ఈ సందర్భంగా హరీష్ రావు మీడియాతో మాట్లాడుతూ.. తులం బంగారం ఇస్తామని కాంగ్రెస్ మోసం చేసిందని, రెండున్నరేళ్లలో కాంగ్రెస్ చేసిందేమీ లేదని విమర్శించారు. ఉద్యోగాల పేరుతో నిరుద్యోగాలను నిండా ముంచారని, సిఎం రేవంత్ రెడ్డి ఒక్క ఇల్లు కూడా కట్టకుండానే లక్ష ఇండ్లను కూల్చేస్తున్నారని హరీష్ రావు మండిపడ్డారు. హైడ్రా, మూసీ పేరుతో రేవంత్ విధ్వంసం సృష్టిస్తున్నాడని, కాంగ్రెస్ హయాంలో బుల్డోజర్ రాజ్యం నడుస్తోందని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ వచ్చిన తర్వాత వ్యవస్థలన్నీ విధ్వంసమైపోయాయని, ప్రజలకు ఉపాధి కూడా కరువైందని, మాటలు చెప్పడం తప్ప చేతల్లో రేవంత్ చేసిందేమీ లేదని హరీష్ రావు ఎద్దేవా చేశారు.

మన తెలంగాణ 15 Mar 2026 12:24 pm

Rice Prices : యుద్ధం ఎఫెక్ట్... పడిపోయిన బియ్యం ధరలు

బియ్యం ధరలు అందుబాటులోకి వస్తున్నాయి.

తెలుగు పోస్ట్ 15 Mar 2026 12:23 pm

mallareddy|డ్యాన్స్‌తో అద‌ర‌గొట్టిన మ‌ల్ల‌న్న‌

mallareddy| డ్యాన్స్‌తో అద‌ర‌గొట్టిన మ‌ల్ల‌న్న‌ ఆంధ్ర‌ప్ర‌భ వెబ్‌డెస్క్ : బీఆర్ఎస్ నేత, మాజీ

ప్రభ న్యూస్ 15 Mar 2026 12:18 pm

ఉగాది ఆధ్యాత్మిక వైభవం..

ఉగాది ఆధ్యాత్మిక వైభవం.. 108 దేవతామూర్తులకు నూతన వస్త్రాల సమర్పణ మచిలీపట్నం, ఆంధ్రప్రభ

ప్రభ న్యూస్ 15 Mar 2026 12:17 pm

కాంగ్రెస్ పార్టీ బాధ్యతా రాహిత్యంగా వ్యవహరిస్తోంది

అసోం, కోల్‌కతా సభలో కాంగ్రెస్‌పై ప్రధాని మోదీ విసుర్లు కోల్‌కతా: యుద్ధాల ప్రభావం ప్రజలపై తక్కువగా పడేలా కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తుండగా… కాంగ్రెస్ పార్టీ బాధ్యతా రాహిత్యంగా వ్యవహరిస్తూ భయాందోళనలు సృష్టిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆరోపించారు. త్వరలో ఎన్నికలు జరగనున్న అస్సాం, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో శనివారం ప్రధాని పర్యటించారు. పశ్చిమ బెంగాల్‌లో రూ.18,680 కోట్ల విలువైన రవాణా, మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను.. అసోంలో రెండు రోజుల్లో మొత్తం రూ.47,800 కోట్ల ప్రాజెక్టులను ఆవిష్కరించారు. […] The post కాంగ్రెస్ పార్టీ బాధ్యతా రాహిత్యంగా వ్యవహరిస్తోంది appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 15 Mar 2026 12:12 pm

యువ డాక్టర్ అనుమానాస్పద మృతి

నర్సంపేట, క్రైం, ఆంధ్రప్రభ : పట్టణంలో ప్రముఖ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్వాహకుడు

ప్రభ న్యూస్ 15 Mar 2026 12:08 pm

Innovative Step by AP Government. Health Services Now Available on WhatsApp

The Andhra Pradesh government has introduced another innovative digital service to make public healthcare more accessible. The public can now book outpatient appointments in government hospitals through WhatsApp. This initiative is part of the state’s effort to simplify public services and reduce the need for people to visit government offices. The service is available through […] The post Innovative Step by AP Government. Health Services Now Available on WhatsApp appeared first on Telugu360 .

తెలుగు 360 15 Mar 2026 12:07 pm

టెన్త్ పరీక్షలకు పటిష్ట బందోబస్తు..

టెన్త్ పరీక్షలకు పటిష్ట బందోబస్తు.. పెడన, ఆంధ్రప్రభ : ఈనెల 16 నుంచి

ప్రభ న్యూస్ 15 Mar 2026 12:04 pm

Tiger : కాకినాడ జిల్లాలో పులి టెన్షన్

కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలోని మన్యం ప్రాంతంలో పులి సంచారం కలకలం రేపుతుంది

తెలుగు పోస్ట్ 15 Mar 2026 12:04 pm

రైతుల హక్కులు కాల రాస్తున్న మోదీ

మోదీ ప్రభుత్వంపై రాహుల్ ధ్వజం దిల్లీ: అమెరికా ప్రయోజనాల కోసం రైతుల హక్కులను మోదీ ప్రభుత్వం కాల రాస్తోందని లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ విమర్శించారు. అమెరికా ప్రయోజనాల కోసం రైతులను దెబ్బ తీస్తున్నారని ధ్వజమెత్తారు. పంటలకు కనీస మద్దతు ధరలకు సంబంధించి రైతులకు ఇచ్చిన వాగ్దానాలను ప్రధాని మోదీ ప్రభుత్వం నెరవేర్చడంలేదని మండిపడ్డారు. సొంత ప్రయోజనాల కోసం దేశ వ్యవసాయాన్ని త్యాగం చేయడానికి సిద్ధంగా ఉందని ఆరోపించారు. కనీస మద్దుతు ధర(ఎమ్మెస్పీ) గురించి […] The post రైతుల హక్కులు కాల రాస్తున్న మోదీ appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 15 Mar 2026 12:03 pm

నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు

నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు చెన్నూర్, ఆంధ్రప్రభ : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన

ప్రభ న్యూస్ 15 Mar 2026 12:03 pm

గిరిజన వ్యక్తిపై ఎలుగుబంటు దాడి..

గిరిజన వ్యక్తిపై ఎలుగుబంటు దాడి.. తీవ్ర గాయాలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు… నంద్యాల

ప్రభ న్యూస్ 15 Mar 2026 11:58 am

Andhra Pradesh : పిలిచి అందలం ఎక్కిస్తే ..అడ్డంగా బుక్కయ్యారే

తెలుగుదేశం పార్టీకి ఏదో ఒక తలనొప్పి ఏదో ఒక రూపంలో వచ్చిపడుతుంది

తెలుగు పోస్ట్ 15 Mar 2026 11:57 am

జమ్ముకశ్మీర్‌లో్ ఎన్‌కౌంటర్.. పాక్ ఉగ్రవాది హతం..

శ్రీనగర్: జమ్ముకశ్మీర్‌లో మరో ఎన్‌కౌంటర్ చోటు చేసుకుంది. బారాముల్లా జిల్లా ఉరి సెక్టార్‌లోకి చొరబడేందుకు ప్రయత్నించిన ఓ పాకిస్థాన్‌ ఉగ్రవాదిని భద్రతదళాలు మట్టుబెట్టాయి. శనివారం అర్థరాత్రి దాటిన తర్వాత జరిగిన ఈ ఆపరేషన్‌లో భారత ఆర్మీ, జమ్ముకశ్మీర్‌ పోలీసులు ఉగ్రకుట్రను భగ్నం చేశారు. ఉరి సెక్టార్‌లోని బుచ్చార్ ప్రాంతం నుంచి ఉగ్రవాదులు సరిహద్దు దాటేందుకు ప్రయత్నిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో రంగంలోని దిగిన సైన్యం మార్చి 14-15 మధ్య రాత్రి సమయంలో గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో పొదల్లో నక్కిన ఉగ్రవాదుల కదలికలను గమనించి వారిని హెచ్చరించారు. కానీ, ఉగ్రవాదులు జవాన్లపై విచక్షణా రహితంగా కాల్పులకు తెగబడ్డారు. దీంతో జవాన్లు కూడా ఎధురుకాల్పులు జరపగా.. ఒక పాక్ ఉగ్రవాది హతమయ్యాడు. ఘటనాస్థలం నుంచి ఒక ఎకె-47 రైఫిల్, పిస్టల్స్, భారీగా మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. ఇంకా ఎవరైనా నక్కి ఉన్నారనే అనుమానంతో గాలింపు చర్యలు చేపట్టారు.

మన తెలంగాణ 15 Mar 2026 11:49 am

Namo Re From Nagabandham: Sacred Symphony

The spiritual aura surrounding Nagabandham intensifies with the arrival of its first single, Namo Re, a track that instantly immerses listeners into the film’s divine heart. From the very first frame, the song radiates an ancient serenity, inviting audiences into a world where devotion, culture, and cinematic artistry blend seamlessly. Composers Juned Kumar and Abhe […] The post Namo Re From Nagabandham: Sacred Symphony appeared first on Telugu360 .

తెలుగు 360 15 Mar 2026 11:29 am

అన్నమయ్య జిల్లాలో విషాదం ..ఒకే కుటుంబంలో నలుగురు మృతి

అమరావతి: అన్నమయ్య జిల్లా పుంగనూరు త్యాగరాజవీధిలో విషాదం చోటుచేసుకుంది. నలుగురు మృతి చెందారు. తాత, మనవడు, ఇద్దరు మనమరాళ్లు బైక్ పై వెళ్తుండగా..బైకు పొగ పీల్చి ఊపిరిరాడక  తీవ్ర ఇబ్బంది పడి మృతి చెందారు. ఇంట్లో బైకు ఉంచిన గదిలోనే అందరూ నిద్రించటంతో విషాద చాయలు అలుముకున్నాయి. బైకు సర్వీసింగ్ చేసి రాత్రంతా ఇంజిన్ ఆన్ లో ఉంచడంతో ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.  మృతులు చందన(8), చరిత(8), కార్తీక్(15), రామచంద్రయ్య(70)గా పోలీసులు గుర్తించారు.  

మన తెలంగాణ 15 Mar 2026 11:22 am

Hyderabad : మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ పార్టీ లో కొత్త కోణం

మోయినాబాద్‌లోని మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్‌లో జరిగిన డ్రగ్స్ పార్టీ కలకలం రేపుతుంది.

తెలుగు పోస్ట్ 15 Mar 2026 11:10 am

ఐసిసి కంటే ఏ జట్టు గొప్పది కాదు.. ఆ రెండు జట్లకు జై షా చురకలు

ముంబై: టి-20 ప్రపంచకప్ 2026కి ముందు పాకిస్తాన్, బంగ్లాదేశ్‌ జట్లు నానా హంగామా చేసిన విషయం తెలిసిందే. భారత్‌లో తమకు భద్రత లేదని.. ఇతర కారణాలు చెబుతూ బంగ్లాదేశ్ జట్టు తమ మ్యాచ్‌లను శ్రీలంకలో నిర్వహించాలని ఐసిసిని కోరింది. అయితే ఇందుకు ఐసిసి అంగీకరించకపోవడంతో.. టోర్నీ నుంచి వైదొలగింది. మరోవైపు బంగ్లాదేశ్‌కు మద్దతు ఇస్తూ పాక్ కూడా రభస చేసింది. చివరికి ఆర్థికపరమైన ఇబ్బందులను కొనితెచ్చుకోవడం ఎందుకని పాకిస్థాన్ టోర్నీలో పాల్గొంది. సూపర్-8 దశలో టోర్నీ నుంచి నిష్క్రమించింది. అయితే ఈ రెండు జట్లకు తాజాగా ఐసిసి ఛైర్మన్ జై షా చురకలు అంటించారు. ముంబైలో ఓ మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఏ జట్టు కూడా ఐసిసి కంటే గొప్పది కాదని పేర్కొన్నారు. ‘‘వరల్డ్‌కప్‌ను ఎలాంటి ఆటంకాలు లేకుండా నిర్వహించాలనేది ఐసిసి ఉద్దేశం. కొన్ని జట్లు పాల్గొనబోమని బెదిరింపులకు దిగాయి. వాటన్నింటినీ అధిగమించి విజయవంతంగా మెగా టోర్నీని నిర్వహించాం. ఐసిసి ఛైర్మన్‌గా నేను ఒకే మాట చెబుతున్నా.. ఐసిసి కంటే కూడా ఏ జట్టు గొప్పది కాదు. కేవలం ఒక్క జట్టుతో సంస్థ ఏర్పడదు. అన్ని జట్ల సమూహంతోనే ఆర్గనైజేషన్ రూపొందింది’’ అని జై షా అన్నారు.

మన తెలంగాణ 15 Mar 2026 10:46 am

Ustaad Bhagat Singh |సరికొత్త రికార్డ్ సెట్ చేసేనా..?

Ustaad Bhagat Singh | సరికొత్త రికార్డ్ సెట్ చేసేనా..? Ustaad Bhagat

ప్రభ న్యూస్ 15 Mar 2026 10:41 am

టెండర్ విధానంతో చేనేతకు చేటు

మానవ నాగరికతకు తొలి మెట్టైన వస్త్రాన్ని ప్రపంచానికి అందించిన వారు నేతన్నలు. మన సంస్కృతిని, మన జీవన విధానాన్ని అలంకరించిన నూలుపోగులు వారి చేతుల్లోనే పుట్టాయి. కానీ ఆ వస్త్రాల వెనుక దాగి ఉన్న వారి జీవిత కథ మాత్రం కష్టాల, కన్నీళ్ల కథగానే మిగిలిపోయింది. ప్రముఖ సినీ గేయ రచయిత నేతన్నల దుస్థితిని గుర్తుచేస్తూ చెప్పిన మాటలు నేటికీ సజీవంగా వినిపిస్తున్నాయి: జిలుగు వెలుగుల చీర శిల్పం ఎలా వచ్చెనో చెప్పగలవా -చిరుగు పాతల బరువు బ్రతుకుల నేతగాళ్లే నేసినారు. ఈ ఒక్క వాక్యమే చేనేత కార్మికుల జీవన వాస్తవాన్ని ప్రతిబింబిస్తుంది. తెలంగాణలో చేనేత పరిశ్రమ అనేది వేలాది కుటుంబాలకు జీవనాధారం.ముఖ్యంగా వరంగల్, కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో ఈ వృత్తి తరతరాలుగా కొనసాగుతోంది. తివాచీలు, బెడ్ షీట్లు, బెడ్డింగ్ మెటీరియల్స్ వంటి వస్త్రాలను తయారు చేసి ప్రభుత్వ అవసరాలకు సరఫరా చేస్తూ వేలాది కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి. ఈ వ్యవస్థలో తెలంగాణ స్టేట్ హ్యాండ్లూమ్ వీవర్స్ కో -ఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ (టెస్కో) కీలక పాత్ర పోషిస్తూ చేనేత కార్మికులకు నిరంతర ఉపాధి కల్పిస్తోంది. వరంగల్, కరీంనగర్ జిల్లాల్లో దాదాపు 10వేల చేనేత కుటుంబాలు నేరుగా ఈ వృత్తిపై ఆధారపడి జీవిస్తున్నాయి. వీటికి అనుబంధంగా మరో 15వేల కార్మిక కుటుంబాలు ఉపాధి పొందుతున్నారు. ఈ ప్రాంతాల్లో 60కి పైగా ప్రాథమిక చేనేత సహకార సంఘాలు, 35కి పైగా మ్యాక్స్ సంఘాలు పనిచేస్తూ టెస్కోకు అవసరమైన కార్పెట్లు, బెడ్ షీట్లు, లివరీ వస్త్రాలను తయారు చేసి సరఫరా చేస్తున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాలంలో ఆప్కో ద్వారా, రాష్ట్ర విభజన అనంతరం తెలంగాణలో టెస్కో ద్వారా ప్రభుత్వ సంక్షేమ శాఖలైన ఎస్‌సి, ఎస్‌టి, బిసి, ఎంజిపిటి హాస్టళ్లు, గురుకుల పాఠశాలలు, ఇతర రెసిడెన్షియల్ విద్యా సంస్థలకు అవసరమైన వస్త్రాలను సరఫరా చేస్తూ ఈ వ్యవస్థ కొనసాగుతోంది. ప్రతి ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో సంబంధిత శాఖలు తమ అవసరాలను టెస్కోకు తెలియజేస్తాయి. అనంతరం టెస్కో ఆర్డర్లను చేనేత సహకార సంఘాలకు కేటాయిస్తుంది. ఆ సంఘాలు తమ సభ్యులతో కలిసి వస్త్రాలను తయారు చేసి టెస్కోకు అందజేస్తాయి. ఈ విధానం ద్వారా వేలాది కుటుంబాలు జీవనోపాధి పొందుతూ వస్తున్నాయి.దేశవ్యాప్తంగా భౌగోళిక గుర్తింపు (జిఐ) హక్కు పొందిన వరంగల్ చేనేత ఉత్పత్తులు నాణ్యతకు ప్రతీకగా నిలిచాయి.ఇలాంటి పరిస్థితుల్లో టెస్కో సరఫరా వ్యవస్థలో టెండర్ విధానాన్ని ప్రవేశపెట్టాలని తీసుకున్న నిర్ణయం చేనేత కార్మికుల్లో తీవ్ర ఆందోళనకు దారితీసింది. ఈ విధానం అమలులోకి వస్తే ప్రైవేట్ సంస్థలు రంగప్రవేశం చేసి వేలాది చేనేత కార్మికుల ఉపాధిని దెబ్బతీయనున్నాయి. తరతరాలుగా నూలుపోగులు అల్లుతూ జీవిస్తున్న కుటుంబాలు ఒక్కసారిగా ఉపాధి కోల్పోయే ప్రమాదం ఉంది. ఇప్పటికే కరోనా మహమ్మారి కారణంగా చేనేత రంగం తీవ్రంగా దెబ్బతింది. మార్కెట్లు మూతపడ్డాయి, ఆర్డర్లు తగ్గాయి, ఉపాధి దాదాపు నిలిచిపోయింది. ఫలితంగా అనేక నేతన్నల కుటుంబాలు ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్నాయి. మువ్వన్నెల జెండాను నేసిన చేతులు ఇవే. అగ్గిపెట్టెలో ఇమిడే ఆరడుగుల చీరను అద్భుతమైన నైపుణ్యంతో నేసిన కళాకారులు వీరే. అలాంటి కళాకారుల జీవితాలు నేడు కన్నీళ్ల కలబోతగా మారడం సమాజానికి బాధాకరం. తెలంగాణ ప్రభుత్వం కూడా చేనేత పరిశ్రమను పరిరక్షించాలనే ఉద్దేశ్యంతో 11 మార్చి, -2024న ఇండస్ట్రీస్ అండ్ కామర్స్ (టెక్స్‌టైైల్) శాఖ ద్వారా జారీ చేసిన జి.ఒ. ఎం.ఎస్. నెం.1 ద్వారా చేనేత రంగానికి రక్షణ కల్పించింది. ప్రభుత్వ శాఖలకు అవసరమైన బెడ్ షీట్లు, కార్పెట్లు టెస్కో ద్వారా ఇండెంట్ ఇచ్చి సహకార సంఘాల ద్వారా చేనేత కార్మికులకు ఉపాధి కల్పించాలని నిర్ణయించారు. అయినప్పటికీ ఈ నిర్ణయాన్ని పక్కనపెట్టి టెండర్ విధానాన్ని అమలు చేయాలనే ప్రయత్నాలు జరగడం ఆందోళన కలిగిస్తోంది. ప్రస్తుతం ప్రవేశపెట్టిన ప్రత్యేక ఎడ్యుకేషన్ కిట్‌లోని 22 రకాల వస్తువుల కేంద్రీకృత టెండర్ల విధానం నుంచి వరంగల్ కార్పెట్లు, బెడ్ షీట్లను తొలగించి, పాత పద్ధతి ప్రకారం టెస్కో ద్వారా ఆర్డర్లు ఇవ్వాలని చేనేత కార్మికులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఇది అమల్లోకి వస్తే వేలాది కుటుంబాలకు ఉపాధి కొనసాగుతుంది. చేనేత పరిశ్రమ కూడా పరిరక్షింపబడుతుంది. చేనేత అనేది వృత్తి మాత్రమే కాదు ఇది మన సంస్కృతి, మన సంప్రదాయం, మన కళ. చేనేత పరిశ్రమను కాపాడి వేలాది నేతన్నల కుటుంబాల జీవితాల్లో వెలుగు నింపాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, అలాగే రాష్ట్ర చేనేత & జౌళి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఈ సమస్యపై ప్రత్యేక దృష్టి సారించి టెండర్ విధానాన్ని పునఃసమీక్షించి రద్దు చేయాలని యావత్ తెలంగాణ చేనేత కళాకారుల తరఫున సవినయంగా ప్రార్థిస్తున్నాము. మువ్వన్నెల జెండాను నేసిన ఆ చేతులు నేడు ఉపాధి కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి రావడం బాధాకరం. ఆ చేతులు మగ్గం మీద మళ్లీ ఆశల నూలుపోగులు అల్లాలంటే ప్రభుత్వం వెంటనే ముందుకు వచ్చి చేనేత రంగాన్ని కాపాడాల్సిన సమయం ఆసన్నమైంది. - కోట దామోదర్ 93914 80475

మన తెలంగాణ 15 Mar 2026 10:38 am

Mokshagna debut discussion is Back

Nandamuri fans are left in stress and it has been a long wait for the debut of Nandamuri young scion Mokshagna. Though his debut film was announced, it was shelved. There are a lot of rumors about his film but nothing has taken a strong shape. Whenever Mokshagna is seen in public or when his […] The post Mokshagna debut discussion is Back appeared first on Telugu360 .

తెలుగు 360 15 Mar 2026 10:29 am

పసిప్రాయాన్ని కాటేస్తున్న హెచ్‌ఐవి

ఆరోగ్యవంతమైన పిల్లలతో సమాజ పురోగతి సాధ్యపడుతుంది. దేశాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తుంది. మెరుగైన కుటుంబానికి సోపానమవుతుంది. నవ్వుతూ తుళ్లుతూ చదువుకునే పిల్లలను చూస్తే ముచ్చటేస్తుంది. ఆ ముచ్చట ఎంతోకాలం కాదని తెలియక తల్లడిల్లే కుటుంబసభ్యుల వేదన అంతాఇంతా కాదు. చేయని తప్పులకు చిన్నారులు హెచ్‌ఐవి బారినపడుతూ దారుణమైన జీవితాన్ని అనుభవిస్తున్నారు. గర్భధారణ, ప్రసవం తదితర కారణాలతో చాలామంది పిల్లలు హెచ్‌ఐవి బారినపడుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా 2024 నాటికి సుమారు 14 లక్షల మంది పిల్లలు 15 ఏళ్లలోపు హెచ్‌ఐవికి గురయ్యారు. మన దేశంలో తల్లి నుంచి బిడ్డకు, రక్తం ఎక్కించడం, అసురక్షిత రక్తమార్పిడి ద్వారా 5 శాతం మేరకు హెచ్‌ఐవి కేసులు వెలుగు చూస్తున్నాయి. హెచ్‌ఐవితో జీవిస్తున్న 15 ఏళ్లలోపు పిల్లల్లో సగానికిపైగా ‘యాంటీరెట్రో వైరల్’ మందులు వాడుతున్నారు. చికిత్స కన్నా నివారణ ప్రధానమైనది. రోగం వచ్చాక చికిత్స కోసం పరుగులు తీసేకన్నా ముందే రోగం రాకుండా చూసుకోవాలని వైద్యులు సూచిస్తుంటారు. నివారించదగ్గ జబ్బులపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రచార కార్యక్రమాలు ప్రధానంగా తోడ్పడుతుంటాయి. అదే క్రమంలో హెచ్‌ఐవి, ఎయిడ్స్ రహిత సమాజంగా మార్చేందుకు దశాబ్దాల క్రితమే ప్రయత్నాలు మొదలయ్యాయి. అందులో భాగంగా ఆధునిక పరిశోధనల ఫలితాల వల్ల ప్రసవించి హెచ్‌ఐవి ఉన్న తల్లి నుంచి బిడ్డకు ఆ వ్యాధి సోకకుండా ముందుగానే గుర్తించే అవకాశం కలిగింది. దాన్ని సద్వినియోగం చేసుకునే క్రమంలో 21వ శాతాబ్దం తొలినాటి నుంచి పైలెట్ ప్రాజెక్టుగా మొదలై 25 ఏళ్లు గడుస్తున్నా ఇప్పటికీ హెచ్‌ఐవితో పిల్లలు జన్మిస్తుండడం బాధాకరం. దేశవ్యాప్తంగా ఆయా రాష్ట్రాల్లో నమోదవుతున్న కేసుల సంఖ్య ఆందోళనకరంగా మారింది. రోగులపట్ల సమాజంలో నెలకొన్న వివక్ష ఇందుకు కారణంగా తెలుస్తోంది. హెచ్‌ఐవి గుర్తించిన పిల్లలకు ‘యాంటీ రిట్రో వైరల్’ ద్వారా మందులతో సహాయం చేస్తూ వారి జీవితకాలాన్ని పొడిగించే ప్రయత్నం చేస్తున్నారు. పేద, దిగువ మధ్యతరగతి ప్రజలకు ఈ మందుపై అవగాహన కొరవడడం, అందకపోవడంతో చాలా మంది పిల్లలు మరణిస్తున్నారు. రోగనిరోధక శక్తిని బలహీనపరిచే వైరస్ హెచ్‌ఐవి. దీని వల్ల శరీరం ఇన్ఫెక్షన్లు, కేన్సర్‌తో పోరాడే సామర్థ్యాన్ని తగ్గిస్తుంది. చికిత్స అందకపోతే శరీరంలో హెచ్‌ఐవి పునరుత్పత్తి చెందుతూ ఉంటుంది. దీంతో దీర్ఘకాలిక అనారోగ్యానికి గురై చివరకు మరణిస్తారు. ఈ వైరస్ సోకిన పిల్లలు చికిత్సలేకుండా ఐదేళ్ల వయస్సు వరకు జీవించే అవకాశముంటుంది. గర్భిణీనుంచి బిడ్డకు వ్యాపించే హైచ్‌ఐవి వైరస్ వ్యాప్తిని ప్రస్తుతం అందుబాటులో ఉన్న చికిత్సల ద్వారా నివారించవచ్చు. ప్రపంచవ్యాప్తంగా వైరస్‌ను అరికట్టడంలో పురోగతి ఉన్నప్పటికీ, కొన్ని అభివృద్ధి చెందుతున్న దేశాలలో ఇప్పటికీ అధిక సంఖ్యలో పిల్లలు ఇన్ఫెక్షన్లకు గురవుతున్నారు. 90 శాతం మేరకు తల్లినుంచి సంక్రమిస్తున్నాయి. కలుషిత సూదుల వాడుక, రక్తమార్పిడిలో జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల జరుగుతున్నాయి. 84 శాతంకు పైగా సబ్ సహారా ఆఫ్రికాలోని పిల్లలకు సోకుతున్నాయి. 2024 నాటికి 55 శాతం మంది పిల్లలకు మాత్రమే చికిత్స అందాయి. చికిత్స అందక సగం మంది పిల్లలు రెండేళ్లలోపు వయస్సులోనే మరణిస్తున్నారు. మన దేశంలో తల్లి నుంచి బిడ్డకు హెచ్‌ఐవి సంక్రమణ 74.6 శాతంకు తగ్గింది. ఇది ప్రపంచ సగటు కంటే చాలా ఎక్కువ కావడం ఊరట కలిగించే విషయం. అయినప్పటికీ మిజోరాం, నాగాలాండ్ వంటి ఈశాన్య రాష్ట్రాలలో హెచ్‌ఐవి వైరస్ వ్యాప్తి రేటు ఒక శాతానికి ఎక్కువగా ఉండటం, అలాగే అరుణాచల్‌ప్రదేశ్, త్రిపుర, మేఘాలయ, పంజాబ్ వంటి రాష్ట్రాల్లో కొత్త కేసుల సంఖ్య గణనీయంగా పెరగడం తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. బీహార్ వంటి కొన్ని ప్రాంతాలలో హెచ్‌ఐవి పాజిటివ్ తల్లిదండ్రుల నుంచి పిల్లలకు వైరస్ సంక్రమిస్తున్న కేసులు మరింత ఆందోళనకు గురిచేస్తున్నాయి. నాలుగైదు నెలల క్రితం బీహర్ రాష్ర్టంలోని సీతామఢి జిల్లాలో ఏకంగా 7,400 హెచ్‌ఐవి కేసులు నమోదుకాగా, అందులో 400 మందికి పైగా చిన్నారులు ఉండడం కలకలం సృష్టించింది. తల్లిదండ్రుల కారణంగానే ఈ వైరస్ సోకినట్లు వైద్యులు నిర్ధారించగా, ఒక్క కేంద్రంలోనే నెలకు 40 నుంచి 60 కొత్త కేసులు నమోదవుతున్నాయి. వైద్య పరీక్షలు చేసుకోకుండానే పెళ్లి చేసుకోవడం, ఉపాధి కోసం వలసలు వెళ్లడం, సామాజిక వివక్ష తదితర కారణాలు వైరస్ వ్యాప్తికి కారణమవుతున్నట్లు అధికారులు తేల్చారు. సురక్షిత లైంగిక పద్ధతులు, కలుషిత సూదుల వినియోగం, క్రమం తప్పకుండా హెచ్‌ఐవి పరీక్షలు చేసుకోవడంపై ప్రజల్లో అవగాహన కార్యక్రమాలను అక్కడ ముమ్మరం చేశారు. మానవత్వాన్ని ప్రశ్నించే సంఘటన మధ్యప్రదేశ్‌లోని సత్నాలో చోటు చేసుకుంది. చేయని తప్పుకు ఆరుగురు చిన్నారులు హెచ్‌ఐవి బారినపడ్డారు. తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారులను తల్లిదండ్రులు సత్నా ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువచ్చారు. దాతల నుంచి సేకరించిన రక్తంను ఆ పిల్లలకు ఎక్కించిన కొద్ది రోజులకే అనారోగ్యానికి గురయ్యారు. ఉన్నతాధికారుల దర్యాప్తులో ఆ పిల్లలకు హెచ్‌ఐవి సోకినట్లు నిర్ధారణ అయింది. ప్రభుత్వ నివేదికల ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ర్టం లో 2024 నాటికి 2,22,338 హెచ్‌ఐవి కేసులు నమోదుకాగా, ఇందులో 90 శాతం 15 49 ఏళ్ల మధ్య వయస్సు వారున్నారు. హెచ్‌ఐవి వంటి ప్రాణాంతక వ్యాధులను నియంత్రించడం ఆరోగ్య రంగానికి పెను సవాలుగా మారిన సందర్భంలో డెన్మార్క్ ఒక చారిత్రాత్మక విజయాన్ని అక్కునజేర్చుకుంది. తల్లి నుంచి పుట్టబోయే బిడ్డకు హెచ్‌ఐవి, సిఫిలిస్ వంటి వ్యాధులు సంక్రమించకుండా అడ్డుకోవడంలో ఆ దేశం విజయం సాధించింది. కొన్నేళ్లుగా అమలు చేస్తున్న సమర్థవంతమైన ఆరోగ్య విధానాలు, గర్భిణీ స్త్రీలపై ప్రత్యేక వైద్య పర్యవేక్షణ ఈ విజయానికి కారణమయ్యాయి. ‘యాంటీ రెట్రో వైరల్’ చికిత్సతోపాటు మెరుగైన వైద్యసేవలు అందిస్తే ఈ ప్రమాదాన్ని అరికట్టవచ్చునని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఒ) వెల్లడించింది. దీన్ని డెన్మార్క్ అమలు చేయడంతో ఆరోగ్య రంగంలో పెద్ద మైలురాయిగా ఫిబ్రవరి 27, 2026న ఆ సంస్థ విడుదల చేసిన అధికార ప్రకటనలో పేర్కొంది. డెన్మార్క్ సూత్రాన్ని అమలు చేయడంలో క్యూబా, థాయిలాండ్ వంటి దేశాలు పాటు పడుతున్నాయి. భారత్ వంటి దేశాల్లో తల్లి నుంచి బిడ్డకు వ్యాధి సంక్రమణను అడ్డుకోవడానికి కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు అనేక కార్యక్రమాలు చేపడుతున్నప్పటికీ, డెన్మార్క్ బాటలో నడచినప్పుడే ఫలితాలు అందుతాయని డబ్ల్యూహెచ్‌ఒ స్పష్టం చేసింది. - కోడం పవన్ కుమార్ 9848992825

మన తెలంగాణ 15 Mar 2026 10:28 am

Prabhas and Hombale Films: Multiple Options

Prabhas is the biggest pan-Indian actor of the country and he inked a three-film deal with Hombale Films, the producers of KGF franchise and Salaar. After Prabhas turned close with them during the shoot of Salaar, Prabhas loved their professional approach and he promised to do three films. One among them is Salaar 2 and […] The post Prabhas and Hombale Films: Multiple Options appeared first on Telugu360 .

తెలుగు 360 15 Mar 2026 10:27 am

తుక్కాపురం గ్రామంలో దారుణం..

తుక్కాపురం గ్రామంలో దారుణం.. యాదాద్రి భువనగిరి జిల్లా, ఆంధ్రప్రభ : కన్న కూతురు

ప్రభ న్యూస్ 15 Mar 2026 10:20 am

Drugs Party at Rohith Reddy Farmhouse Turns Serious After Firing During Police Raid

A police raid at former MLA Pilot Rohith Reddy’s farmhouse in Moinabad has sparked a major controversy. The Eagle Team carried out the operation after receiving information about a suspected drug party. What started as a routine raid quickly became serious after gunshots were fired during the search. Several people were present at the farmhouse […] The post Drugs Party at Rohith Reddy Farmhouse Turns Serious After Firing During Police Raid appeared first on Telugu360 .

తెలుగు 360 15 Mar 2026 9:47 am

పుంగనూరులో విషాదం..

పుంగనూరులో విషాదం.. పుంగనూరు, ఆంధ్రప్రభ : అన్నమయ్య జిల్లా పుంగనూరు పట్టణంలో గుండెల్ని

ప్రభ న్యూస్ 15 Mar 2026 9:45 am

Summer Effect : మండే ఎండల్లో చిరు జల్లులట.. కూల్ న్యూస్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఎండల తీవ్రత ఎక్కువగా ఉంది

తెలుగు పోస్ట్ 15 Mar 2026 9:40 am