SENSEX
NIFTY
GOLD
USD/INR

Weather

30    C
...

పవర్‌ప్లేలో అదరగొట్టారు.. ఎస్‌ఆర్‌హెచ్ స్కోర్ ఎంతంటే..

కోల్‌కతా: ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా ఈడెన్ గార్డెన్స్ వేదికగా.. కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టుతో జరుగుతున్న మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకి శుభారంభం అందింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి కెకెఆర్ జట్టు తొలుత బౌలింగ్ చేసేందుకు ముందుకొచ్చింది. దీంతో తొలుత బ్యాటింగ్ దిగిన ఎస్‌ఆర్‌హెచ్ ఓపెనర్లు ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ చెలరేగిపోయారు. మైదానంలో పరుగుల వరదపారించారు. వైభవ్ వేసిన రెండో ఓవర్‌లో హెడ్ 20 పరుగులు రాబట్టగా.. వరుణ్ చక్రవర్తి ఓవర్‌లో అభిషేక్ 25 పరుగులు స్కోర్ చేశాడు. అయితే కార్తీక్ త్యాగీ బౌలింగ్‌లో ట్రావిస్ హెడ్(46) హాఫ్ సెంచరీకి చేరువలో ఔట్ అయ్యాడు. ఫలితంగా పవర్‌ప్లేలో ఎస్‌ఆర్‌హెచ్ 1 వికెట్ నష్టానికి 82 పరుగులు చేసింది. ఆ తర్వాత అభిషేక్ దూకుడుగానే ఆడాడు. కెప్టెన్ ఇషాన్ కిషన్‌తో కలిసి మంచి పరుగులు రాబట్టాడు. దీంతో 8 ఓవర్లు ముగిసేసరికి సన్‌రైజర్స్ 1 వికెట్ నష్టానికి 110 పరుగులు చేసింది. క్రీజ్‌లో అభిషేక్ శర్మ(47), ఇషాన్ కిషన్(14) ఉన్నారు.

మన తెలంగాణ 2 Apr 2026 8:16 pm

క్రైస్తవ సోదరులకు సిఎం రేవంత్ రెడ్డి గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు

రాష్ట్రంలోని క్రైస్తవ సోదరులందరికీ రాష్ట్ర ముఖ్య్మంత్రి ఎ.రేవంత్ రెడ్డి గుడ్ ఫ్రైడే శుభాకాంక్ష్లు తెలిపారు. ఈ సందర్భంగా ఏసు క్రీస్తు త్యాగం, ధైర్యంను సిఎం గుర్తు చేసుకున్నారు. ఏసు ప్రభు ప్రేమ, కృప కటాక్షాలు ఎల్లప్పుడూ ప్రజలకు ఉండాలని అభిలషించారు. శాంతి, కరుణ సందేశాలతో పాటు క్రీస్తు నేర్పిన సేవ, దయ, సోదరభావం ఇప్పటికీ, ఎప్పటికీ మానవాళికి స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. ప్రపంచానికి ప్రేమతత్వం బోధించిన దయామయుడు, సిలువపై ఏసుక్రీస్తు త్యాగం మహోన్నతమైనదని ‘గుడ్ ఫ్రైడే’ సందేశం సందర్భంగా సిఎం వెల్లడించారు. యేసు క్రీస్తు త్యాగాలకు జ్ఞాపకంగా జరుపుకునే గుడ్ ఫ్రైడే వేడుకలను క్రైస్తవ సోదర సోదరీమణులందరూ ఘనంగా జరుపుకోవాలని ముఖ్యమంత్రి కోరారు.

మన తెలంగాణ 2 Apr 2026 8:00 pm

రోడ్డు ప్రమాద బాధితురాలికి మానవీయ సహాయం..

రోడ్డు ప్రమాద బాధితురాలికి మానవీయ సహాయం.. ఎమ్మెల్యే చొరవతో రూ.5 లక్షల సాయం..సీఎంఆర్‌ఎఫ్

ప్రభ న్యూస్ 2 Apr 2026 7:58 pm

చట్టబద్ధతతో రాష్ట్రానికి స్థిరత్వం, సుస్థిరత…

చట్టబద్ధతతో రాష్ట్రానికి స్థిరత్వం, సుస్థిరత… వింత పేర్లతో విషం కక్కుతున్న జగన్మోహన్ రెడ్డి…భావితరాల

ప్రభ న్యూస్ 2 Apr 2026 7:51 pm

eiffel tower |విభిన్న కోణాల్లో ఆహ్లాదకరమైన అనుభవం

eiffel tower | విభిన్న కోణాల్లో ఆహ్లాదకరమైన అనుభవం eiffel tower |

ప్రభ న్యూస్ 2 Apr 2026 7:47 pm

డయాలసిస్ రోగులు ఇక్కట్లు

డయాలసిస్ రోగులు ఇక్కట్లు మరో ఉద్దానంగా ఎ.కొండూరు ఎ.కొండూరు, ఆంధ్రప్రభ : మరో

ప్రభ న్యూస్ 2 Apr 2026 7:45 pm

మోత్కూర్ నియోజకవర్గ సాధనలో ముందుంటా

మోత్కూర్ నియోజకవర్గ సాధనలో ముందుంటా తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్ మోత్కూర్, ఆంధ్రప్రభ

ప్రభ న్యూస్ 2 Apr 2026 7:39 pm

తగ్గుముఖం పట్టిన ధురంధర్‌-2 కలెక్షన్లు.. ఇలాగైతే కష్టమే..

రణ్‌వీర్ సింగ్ హీరోగా ఆదిత్య ధర్ దర్శకత్వంలో వచ్చిన చిత్రం ‘ధురంధర్: ది రివెంజ్’. గతేడాది డిసెంబర్‌లో వచ్చిన ‘ధురంధర్’ సినిమాకు ఇది సీక్వెల్. మార్చి 19న విడుదలైన ఈ సినిమా బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించింది. తొలి వారంలోనే రూ.వెయ్యి కోట్లు దాటి రికార్డు నెలకొల్పింది. అయితే ఆ తర్వాత ఈ సినిమా కలెక్షన్లు తగ్గుముఖం పట్టాయి. ఈ మూవీ విడుదలై రెండు వారాలు దాటింది. 14 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రూ.1435 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది. ధురంధర్ కేవలం హిందీలో రిలీజైనప్పటికీ.. రూ.1300 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఈ సీక్వెల్‌ను హిందీతో పాటు దక్షిణాది భాషల్లోనూ రిలీజ్ చేశారు. అయినప్పటికీ.. వసూళ్ల పరంగా కాస్త జోరు తగ్గినట్లు కనిపిస్తోంది. ప్రస్తుతం ఉన్న కలెక్షన్ల పరంగా అయితే.. ఈ సినిమా రూ.1500 కోట్ల క్లబ్‌లో చేరడం సులభమే. కానీ, వసూళ్లు ఇలాగే కొనసాగితే.. పుష్ప-2, బాహుబలి-2 లాంటి టాలీవుడ్ చిత్రాల రికార్డ్స్ దాటడం కష్టంగా అనిపిస్తోంది. ఎందుకంటే ఈ శుక్రవారం కొత్త సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. దీని ప్రభావం దురంధర్‌పై పడే అవకాశాలు ఉన్నాయి. సినిమాపై ఎంత క్రేజ్ ఉన్నా.. రెండో వారానికి సంబంధించి ఆశించిన స్థాయిలో వసూళ్లు రావడం లేదు. మరి ధురంధర్ ఫున్ రన్‌లో ఎంత వసూళ్లు సాధిస్తుందో వేచి చూడాల్సిందే.

మన తెలంగాణ 2 Apr 2026 7:39 pm

ఓటరు పేర్ల తొలగింపు వివాదం.. బెంగాల్‌లో గంటల పాటు ఘెరావ్

పశ్చిమ బెంగాల్‌లోని మాల్దా జిల్లాలో ఎన్నికల జాబితాల నుంచి పేర్లు తొలగిస్తున్నారనే ఆరోపణల నేపథ్యంలో నిరసనకారులు ఏడుగురు న్యాయాధికారులను గంటల పాటు ఘెరావ్ చేయడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అనంతరం భద్రతా బలగాలు జోక్యం చేసుకుని అర్ధరాత్రి సమయంలో వారిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చాయి. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్) ప్రక్రియలో పాల్గొంటున్న ఈ న్యాయాధికారులు, ముగ్గురు మహిళలు సహా, బుధవారం సాయంత్రం సుమారు 4 గంటల సమయంలో కాలియాచక్- 2 బ్లాక్ డెవలప్‌మెంట్ ఆఫీస్‌లో ఉండగా నిరసనకారులు అక్కడికి చేరుకుని ఘెరావ్ చేశారు. ఓటర్ల పేర్లను భారీ స్థాయిలో తొలగిస్తున్నారని ఆరోపిస్తూ నిరసనకారులు కోల్‌కతా -సిలిగురి నేషనల్ హైవే-12ను కూడా బ్లాక్ చేశారు. మొదట న్యాయాధికారులతో సమావేశం కోరిన నిరసనకారులు, అనుమతి నిరాకరించడంతో ఆందోళనకు దిగినట్లు అధికారులు తెలిపారు. అర్ధరాత్రి తరువాత పెద్ద సంఖ్యలో భద్రతా బలగాలు చేరుకుని, లాఠీచార్జ్ చేసి గుంపును చెదరగొట్టాయి. అనంతరం న్యాయాధికారులను కార్యాలయం నుంచి బయటకు తీసుకువచ్చారు. ఈ సమయంలో నిరసనకారులు రోడ్డుపై వాహనాలను అడ్డుకోవడానికి ప్రయత్నించగా, కొన్ని వాహనాలను ధ్వంసం చేయడానికి కూడా యత్నించారు. న్యాయాధికారులను తీసుకెళ్తున్న వాహనాలను ఆపడానికి, వాటిని దెబ్బతీయడానికి కొందరు ప్రయత్నించారు. సురక్షితంగా వారిని తరలించేందుకు మా సిబ్బంది స్వల్ప బల ప్రయోగం చేయాల్సి వచ్చింది, అని ఒక పోలీసు అధికారి తెలిపారు. ఈ ఘటనలో కొందరు నిరసనకారులు వాహనాలు ఢీకొనడంతో గాయపడ్డారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నప్పటికీ, దీనిపై ఇంకా అధికారిక నిర్ధారణ లేదు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు, ఫిబ్రవరి 28న విడుదలైన ఓటరు జాబితాల్లో ‘పరిశీలన’గా గుర్తించిన పేర్లపై న్యాయాధికారులు ప్రస్తుతం విచారణ జరుపుతున్నారు. ఈ ప్రక్రియలో భాగంగా ఓటర్ల పేర్లు కొనసాగించాలా లేదా తొలగించాలా అన్నది వారు నిర్ణయిస్తున్నారు.

మన తెలంగాణ 2 Apr 2026 7:37 pm

నిషేధిత గడ్డి మందును వాడొద్దు

నిషేధిత గడ్డి మందును వాడొద్దు ఎంఏఓ అంజిత్ కుమార్ జన్నారం, ఆంధ్రప్రభ :

ప్రభ న్యూస్ 2 Apr 2026 7:34 pm

Dacoit Censor: Will Sesh Continue Blockbuster Streak?

Adivi Sesh’s upcoming action drama Dacoit has wrapped up all censorship formalities, securing a U/A certificate in both Telugu and Hindi versions. With this, the path is clear for the film’s grand Pan-India release on the 10th of this month. The new poster features Adivi Sesh in an intense avatar, while the backdrop showcases him […] The post Dacoit Censor: Will Sesh Continue Blockbuster Streak? appeared first on Telugu360 .

తెలుగు 360 2 Apr 2026 7:32 pm

డోర్నకల్ నుంచి- గద్వాల కొత్త రైల్వే లైన్ కోసం పాదయాత్ర చేస్తా: ఎంపి మల్లు రవి

డోర్నకల్ నుంచి- గద్వాల కొత్త రైల్వే లైన్ కోసం పాదయాత్ర చేస్తానని నాగర్‌కర్నూల్ ఎంపి మల్లు రవి ప్రకటించారు. ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో ఎంపి మల్లు రవి గురువారం విలేఖరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన కీలక కామెంట్స్ చేశారు. నాగర్ కర్నూల్ వెనకబడ్డ ప్రాంతమని, రైల్వే నెట్‌వర్క్ ఎంతో అవసరం ఉందని వ్యాఖ్యానించారు. కల్వకుర్తి నుంచి -మాచర్ల రైల్వే లైన్ ఏర్పాటు చేస్తే రెండు తెలుగు రాష్ట్రాలకు ఉపయోగంగా ఉంటుందని ఆయన వివరించారు. కల్వకుర్తి అసెంబ్లీలో ఉన్న మొదటి గ్రామం ఇరువీన్ నుంచి శ్రీరామ్ నగర్ వరకు ప్రతిపాదిత రైల్వే లైన్ మార్గంలో పాదయాత్ర చేస్తానని ఆయన తెలియజేశారు. రైల్వే లైన్‌ను వీలైనంత త్వరగా పనులు ప్రారంభించి, పూర్తి చేయాలని రైల్వే మంత్రిత్వ శాఖ పై ఒత్తిడి తేవడానికే పాదయాత్ర చేయబోతున్నుట్లు ప్రకటించారు. మూడోసారి ఎంపి అయిన తర్వాత డోర్నకల్ నుంచి గద్వాల వరకు కొత్త రైల్వే లైన్ గురించి ప్రతి పార్లమెంట్ సెషన్‌లో మాట్లాడి, రైల్వే మంత్రికి విజ్ఞప్తులు చేశానని, సిఎం ద్వారా రైల్వే మంత్రికి లేఖ రాయించిన విషయాన్ని గుర్తు చేశారు. ఇటీవల రైల్వే మంత్రిని కలిసి డోర్నకల్ నుంచి -గద్వాల్ రైల్వే లైన్ గురించి గుర్తుచేశానని, ఈ లైన్ నాగర్ కర్నూలు జిల్లాకి లైఫ్ లైన్ లాంటిదని వివరించినట్లు చెప్పారు. ఈ రైల్వే లైన్ నాగర్ కర్నూల్ పార్లమెంట్‌లోని కల్వకుర్తికి వచ్చి తరువాత వనపర్తి జిల్లా నుంచి గద్వాల్‌కి కనెక్ట్ అవుతుందని వివరించారు. జనరల్ రాయల్ ప్లాన్ కింద లైన్ నిర్ణయం తీసుకుంటే రెవెన్యూ రిటరన్స్ లేవనే ఇబ్బందులు తలెత్తుతాయని, దీన్ని బ్యాక్‌వర్డ్ ఏరియా డెవలప్‌మెంట్ రాయల్ ప్లాంట్ కింద తీసుకోవాలని విజ్ఞప్తి చేశానన్నారు. కల్వకుర్తి నుంచి ఆంధ్రప్రదేశ్ లోని మాచర్ల వరకు లైన్ ఏర్పాటు చేయాలని కోరామని, ఇది రెండు రాష్ట్రాలను కలుపుతుందని చెప్పారు. ఈ లైన్‌ను కూడా త్వరలో మంజూరు చేసి, బడ్జెట్ కేటాయించాలని విజ్ఞప్తి చేశామని తెలిపారు. ఈ రెండు లైన్ల గురించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైల్వే మంత్రిత్వ శాఖకు లేఖలు రాశారని, రైల్వే లైన్ల సాధనకు రాజకీయాలకు అతీతంగా అందరూ కలిసి రావాలని ఆయన కోరారు.

మన తెలంగాణ 2 Apr 2026 7:31 pm

ప్రపంచ శాంతికై ప్రార్థనలు చేయండి.

ప్రపంచ శాంతికై ప్రార్థనలు చేయండి. ఆల్ ఇండియా బీసీటీసీ జనరల్ సెక్రటరీ రెవ

ప్రభ న్యూస్ 2 Apr 2026 7:30 pm

12 Yrs Rupee Surges Record : రూపాయి పెరిగిందోచ్​.. Andhra Prabha News

12 Yrs Rupee Surges Record : రూపాయి ;పెరిగిందోచ్​.. Andhra Prabha

ప్రభ న్యూస్ 2 Apr 2026 7:29 pm

ఏపీకి న్యాయం చేయాలి.. హామీలు వెంటనే నెరవేర్చాలి..

ఏపీకి న్యాయం చేయాలి.. హామీలు వెంటనే నెరవేర్చాలి.. కాంగ్రెస్ పార్టీ ఎన్టీఆర్ జిల్లా

ప్రభ న్యూస్ 2 Apr 2026 7:19 pm

ఐపిఎల్ 2026: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న కోల్‌కతా

కోల్‌కతా: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026లో భాగంగా కోల్‌కతా ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టుతో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు తలపడుతోంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన కెకెఆర్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఈ లీగ్‌లో ఆడిన తొలి మ్యాచ్‌లో ఇరు జట్లు ఓటమిపాలయ్యాయి. ఎస్‌ఆర్‌హెచ్.. ఆర్‌సిబి చేతిలో ఓడిపోగా.. కెకెఆర్‌ని.. ముంబై ఇండియన్స్ జట్టు ఓడించింది. దీంతో ఈ మ్యాచ్‌లో గెలిచి ఈ సీజన్‌లో గెలుపు ఖాతా తెరవాలని ఇరు జట్లు భావిస్తున్నాయి. ఈ మ్యాచ్‌లో కెకెఆర్ ఎలాంటి మార్పులు చేయకుండా బరిలోకి దిగుతుండగా.. ఎస్‌ఆర్‌హెచ్ ఒక మార్పు చేసింది. శివాంగ్‌ని జట్టులోకి తీసుకుంది. తుది జట్లు: కెకెఆర్: అజింక్యా రహానే(కెప్టెన్), కామరూన్ గ్రీన్, అంగక్రిష్ రఘువంశీ(కీపర్), రింకూ సింగ్, రమన్‌దీప్ సింగ్, అనుకుల్ రాయ్, సునీల్ నరైన్, వరుణ్ చక్రవర్తి, వైభవ్ అరోరా, కార్తీక్ త్యాగీ, బ్లెస్సింగ్ ముజర్బాని. ఎస్ఆర్‌హెచ్: అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్(కీపర్/కెప్టెన్), హెన్రిచ్ క్లాసెన్, అనికేత్ వర్మ, నితీశ్ కుమార్ రెడ్డి, సలీల్ అరోరా, హర్ష్ దుబే, శివాంగ్ కుమార్, జయదేవ్ ఉనద్కట్, డేవిడ్ పైన్.

మన తెలంగాణ 2 Apr 2026 7:17 pm

రాష్ట్రవ్యాప్త విద్యుత్ కార్యాలయాల్లో సమ్మెసైరన్ మోగనుందా ..?

రాష్ట్రవ్యాప్త విద్యుత్ కార్యాలయాల్లో సమ్మెసైరన్ మోగనుందా ..? టివిఏఈ రాష్ట్ర జేఏసీ ఆధ్వర్యంలో

ప్రభ న్యూస్ 2 Apr 2026 7:14 pm

SameRates |అర్థమైందా రాజా…

SameRates | అర్థమైందా రాజా… SameRates | ఎవర్ని కదిలించినా యుద్ధం గురించే…!ఆ

ప్రభ న్యూస్ 2 Apr 2026 7:09 pm

ప్రభుత్వ సంక్షేమ పధకాలు ప్రజల్లోకి చేరాలి

ప్రభుత్వ సంక్షేమ పధకాలు ప్రజల్లోకి చేరాలి దమ్మపేట, ఆంధ్రప్రభ : రాష్ట్ర ప్రభుత్వం

ప్రభ న్యూస్ 2 Apr 2026 7:07 pm

ఆ రోజు ప్రభాస్ చాలా బాధపడ్డాడు: వి.వి. వినాయక్

టాలీవుడ్ దర్శకుడు వి.వి. వినాయక్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో ప్రభాస్ గురించి ఆ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఆ వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. బాహుబలి మొదటి భాగం విడదలైన తర్వాత చిత్ర బృందం ఓ పార్టీ ఏర్పాటు చేశారని, అందులో డైరెక్టర్ రాజమౌళి, ప్రభాస్ డల్ గా కనిపించారన్నారు. అలా డల్ గా ఉండటానికి గల కారణం బాహుబలి మొదటి భాగం విడుదలైన తర్వాత దానికి నెగిటివ్ టాక్ రావడమే. దాంతో వారిద్దరూ చాలా బాధపడ్డారు. అయితే ఆ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. సినిమా విడుదలైన మొదటి రెండు, మూడు రోజులు నెగిటివ్ టాక్ రావడంతో ఎంతో బాధపడ్డారని, కానీ ఆ తర్వాత సినిమా సక్సెస్ కావడంతో చాలాఆపందపడ్డారని వినాయక్ తెలిపారు.

మన తెలంగాణ 2 Apr 2026 6:56 pm

ఎన్టీఆర్ భవన్లో టీడీపీ శ్రేణుల సంబరాలు

ఎన్టీఆర్ భవన్లో టీడీపీ శ్రేణుల సంబరాలు బాణా సంచా కాల్చి, మిఠాయిలు పంచుతూ

ప్రభ న్యూస్ 2 Apr 2026 6:54 pm

రాధా –రంగా మిత్ర మండలి పటిష్ఠమే లక్ష్యం…

రాధా – రంగా మిత్ర మండలి పటిష్ఠమే లక్ష్యం… ఇబ్రహీంపట్నం, ఆంధ్రప్రభ :

ప్రభ న్యూస్ 2 Apr 2026 6:44 pm

తెలుగువారి ఆత్మగౌరవానికి చరిత్రాత్మక ఘట్టం..

తెలుగువారి ఆత్మగౌరవానికి చరిత్రాత్మక ఘట్టం.. అమరావతి చట్టబద్ధత బిల్లుకు లోక్సభ ఆమోదంఈ విజయం

ప్రభ న్యూస్ 2 Apr 2026 6:36 pm

కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా చేసి చూపిస్తాం: పొంగులేటి

హైదరాబాద్: భూ క్రయవిక్రయాల్లో అక్రమాలకు చెక్ పెట్టేందుకు రూపొందించిన ‘సమీకృత భూభారతి’ పోర్టల్‌ను రంగారెడ్డి జిల్లా ఆమనగల్లు మండలం విఠాయిపల్లిలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా చేసి చూపిస్తామని హామీ ఇచ్చారు. ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉండే ప్రజా ప్రభుత్వమిది అని అన్నారు. ఈ నెలాఖరులో రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల ఎంపిక జరుగుతుందని.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం నిరంతరం కొనసాగుతుందని చెప్పారు.

మన తెలంగాణ 2 Apr 2026 6:35 pm

విద్యార్థులు సెల్ ఫోన్ కు దూరంగా ఉండాలి

తొర్రూరు, ఆంధ్రప్రభ : పోటీ ప్రపంచంలో విద్యార్థినీ, విద్యార్థులు సెల్ ఫోన్ కు

ప్రభ న్యూస్ 2 Apr 2026 6:26 pm

ఘనంగా బెజ్జంకి లక్ష్మి నర్సింహాస్వామి శఖటోత్సవం

బెజ్జంకి, ఆంధ్రప్రభ : బెజ్జంకి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా

ప్రభ న్యూస్ 2 Apr 2026 6:22 pm

కొలనుపాకలో వైభవంగా జైన మహావీరుని రథోత్సవం

ఆలేరు, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం కొలనుపాక లోని

ప్రభ న్యూస్ 2 Apr 2026 6:18 pm

హనుమకొండ సబ్ రిజిస్టర్ కార్యాలయంపై ఏసీబీ దాడి..

కాజీపేట, ఆంధ్రప్రభ : కాజీపేట పట్టణం 100 ఫీట్ల రోడ్డు ఉన్న హనుమకొండ

ప్రభ న్యూస్ 2 Apr 2026 6:14 pm

పూల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్ట్ జూన్ నాటికి పూర్తయ్యేనా….?

రువు ప్రాంత ప్రజల కష్టాలు తీరే నా , వలసలు ఆగేనా*? ప్రాజెక్ట్ పూర్తికి బడ్జెట్ తో కాకుండా 4000 కోట్లు నిధులు కేటాయించాలి సీపీఐ రాష్ట కార్యదర్శి జి ఈశ్వరయ్య దోర్నాల పుల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్ట్ ను ఈ సంవత్సరం జూన్ నాటికి పూర్తిచేస్టారా అని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించ్చారు.గురువారం దోర్నాల వద్ద వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణాపనులను సిపిఐ మార్కాపురం జిల్లా నాయకులతో కలిసి ప్రాజెక్ట్ ను […] The post పూల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్ట్ జూన్ నాటికి పూర్తయ్యేనా….? appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 2 Apr 2026 6:11 pm

దేవాలయ నిర్మాణం శుభ పరిణామం..

టేకుమట్ల, ఆంధ్రప్రభ ; జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం వెల్లంపల్లి గ్రామంలో

ప్రభ న్యూస్ 2 Apr 2026 6:11 pm

ఉప్లూర్ లో ప్రజాపాలన ప్రగతి –ప్రణాళిక గ్రామ సభ

కమ్మర్ పల్లి, ఆంధ్రప్రభ ; కమ్మర్ పల్లి మండలం ఉప్లూర్ గ్రామంలో తెలంగాణ

ప్రభ న్యూస్ 2 Apr 2026 6:00 pm

గ్రామాల అభివృద్ధే ప్రభుత్వ ద్యేయం..!

మాక్లూర్, ఆంధ్రప్రభ : గ్రామాల అభివృద్దే ప్రభుత్వ ద్యేయమని, అందుకోసం ప్రభుత్వం చిత్తశుద్ధితో

ప్రభ న్యూస్ 2 Apr 2026 5:57 pm

తాత అంత్యక్రియలకు వెళ్తూ…

తాత అంత్యక్రియలకు వెళ్తూ… మనుమని మృతి..గుండెపోటుకు గురైన యువకుడు.. జన్నారం, ఆంధ్రప్రభ :

ప్రభ న్యూస్ 2 Apr 2026 5:56 pm

Congress : అనిరుధ్ రెడ్డి లక్ష్యం ఏంటి? ప్రచారం కోసమా? మరి?

జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి నిత్యం వార్తల్లో ఉండేందుకు ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తుంది

తెలుగు పోస్ట్ 2 Apr 2026 5:56 pm

Is Cia Agent : ఆమె సీఐఏ ఏజెంటు ?! Andhra Prabha SPL Story

Is Cia Agent : ఆమె సీఐఏ ఏజెంటు ?! Andhra Prabha

ప్రభ న్యూస్ 2 Apr 2026 5:50 pm

6నుంచి ‘పది’ మూల్యాంకనం

*ట్యాబ్ లతోతప్పులు లేని దిద్దుబాట్లే లక్ష్యం*డిజిటల్ విధానంతో మార్కుల పరిశీలన మార్చి 16వ తేదీన ప్రారంభమైన పదవ తరగతి పరీక్షలు గురువారంతో ముగిశాయి. విద్యాశాఖ ఇక మూల్యాంకన ప్రక్రియపై దృష్టి సారించింది. ఈ నెల 6వ తేదీ సోమవారం నుంచి జవాబు పత్రాల దిద్దుబాటు ప్రక్రియ ప్రారంభం కానుంది. పది రోజుల పాటు ఈ మూల్యాంకనం జరగనుది. జిల్లా కేంద్రమైన చిత్తూరులోని పీసీఆర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఇందుకోసం పక్కా ఏర్పాట్లు చేశారు. ఈ ఏడాది మూల్యాంకనంలో […] The post 6నుంచి ‘పది’ మూల్యాంకనం appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 2 Apr 2026 5:43 pm

ఆంధ్రప్రదేశ్‌లో రామరాజ్యం స్థాపన

సీఎం నారా చంద్రబాబు నాయుడు జై శ్రీరామ్ నినాదాలతో మార్మోగిన కళ్యాణ వేదిక ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామివారి సన్నిధిలో బుధవారం సాయంత్రం నిర్వహించిన శ్రీ సీతారాముల దివ్య కళ్యాణోత్సవం అనంతరం కళ్యాణ వేదిక వద్ద భక్తులను ఉద్దేశించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రసంగించారు.జై శ్రీరామ్ నినాదాలతో ముఖ్యమంత్రి వేదికపై తన ప్రసంగాన్ని ప్రారంభించారు. ఒంటిమిట్ట శ్రీరాముడు మరియు తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారి అనుగ్రహంతో ఆంధ్రప్రదేశ్‌లో రామరాజ్యం స్థాపన జరుగుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. రాష్ట్ర […] The post ఆంధ్రప్రదేశ్‌లో రామరాజ్యం స్థాపన appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 2 Apr 2026 5:38 pm

కేరళంలో ముగిసిన రేవంత్ పర్యటన

కేరళంలో రెండు రోజుల పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించారు

తెలుగు పోస్ట్ 2 Apr 2026 5:31 pm

పాలిటెక్నిక్ కళాశాలలో సంబరాలు

పాలిటెక్నిక్ కళాశాలలో సంబరాలు జై అమరావతి అంటూ పెద్ద ఎత్తున నినాదాలు ఉరవకొండ

ప్రభ న్యూస్ 2 Apr 2026 5:29 pm

ఒకే రాజధాని అభివృద్ధి వికేంద్రీకరణ కూటమి ప్రభుత్వ ధ్యేయం…

ఒకే రాజధాని అభివృద్ధి వికేంద్రీకరణ కూటమి ప్రభుత్వ ధ్యేయం… ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్

ప్రభ న్యూస్ 2 Apr 2026 5:25 pm

Social Media |కట్న వేధింపుల ఆరోపణలు.. భర్తపై కేసు

Social Media | కట్న వేధింపుల ఆరోపణలు.. భర్తపై కేసు Social Media

ప్రభ న్యూస్ 2 Apr 2026 5:21 pm

సంక్షేమ పథకాలపై అవగాహన

ములకలపల్లి, ఆంధ్రప్రభ : ములకలపల్లి మండల పరిధిలోని 20 గ్రామపంచాయతీలలో ‘ప్రజా పాలన

ప్రభ న్యూస్ 2 Apr 2026 5:16 pm

14 Dead |లైసెన్స్ లేని డ్రైవింగ్.. క్లీనర్ చేతిలో స్టీరింగ్

14 Dead | లైసెన్స్ లేని డ్రైవింగ్.. క్లీనర్ చేతిలో స్టీరింగ్ 14

ప్రభ న్యూస్ 2 Apr 2026 5:07 pm

Director Maruthi |ప్లాన్ మారిందా..?

Director Maruthi | ప్లాన్ మారిందా..? Director Maruthi | వరుణ్ తేజ్

ప్రభ న్యూస్ 2 Apr 2026 5:07 pm

అమరావతికి ఉభయ సభల్లో చట్టబద్ధత

అమరావతికి ఉభయ సభల్లో చట్టబద్ధత పార్లమెంటు ఆమోదం హర్షనీయంవిజయవాడ ఎంపీ కేశినేని శివనాధ్

ప్రభ న్యూస్ 2 Apr 2026 5:02 pm

College |మనస్తాపానికి గురై…

College | మనస్తాపానికి గురై… College | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ :

ప్రభ న్యూస్ 2 Apr 2026 4:57 pm

అమరావతి బిల్లుకు రాజ్యసభలో ఆమోద ముద్ర

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి చట్టబద్దత కల్పిస్తూ.. ప్రవేశపెట్టిన ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్ట సవరణ బిల్లుకు రాజ్యసభలోనూ ఆమోదం లభించింది. మూజువాణి ఓటుతో బిల్లుకు రాజ్యసభ ఆమోదం తెలిపింది. అంతకు ముందు కేంద్ర హోంశాఖ సహాయమంత్రి నిత్యానందరాయ్ ఈ బిల్లును ప్రవేశపెట్టారు. ఎంపి రేణుకా చౌదరి చర్చ ప్రారంభించారు. బిల్లుపై చర్చ సమయంలో వైకాపా వాకౌట్ చేసింది. కాగా, ఇప్పటికే అమరావతి చట్టబద్దత బిల్లును లోక్‌సభ ఆమోదించిన విషయం తెలిసిందే. 

మన తెలంగాణ 2 Apr 2026 4:51 pm

Hyderabad Single Screens shifts to Percentage Model

The exhibitors of Telangana single screens have been trying hard to shift to a percentage basis model. With fewer single screens left, the survival of them is the need of the hour. A total number of 23 single screens located in and around Hyderabad will be working on Percentage basis model starting from tomorrow. All […] The post Hyderabad Single Screens shifts to Percentage Model appeared first on Telugu360 .

తెలుగు 360 2 Apr 2026 4:51 pm

ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలి..

ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలి.. ప్రభుత్వ సర్వజన వైద్యశాలను ఆకస్మికంగా తనిఖీ

ప్రభ న్యూస్ 2 Apr 2026 4:48 pm

Mega158 all set for Launch

Megastar Chiranjeevi is committed to work with Bobby Kolli once again after the super success of Waltair Veerayya. The pre-production work has reached the final stages and the film is tentatively titled Mega158. The film will have its launch in a grand manner on April 11th in Hyderabad with a pooja ceremony and the shoot […] The post Mega158 all set for Launch appeared first on Telugu360 .

తెలుగు 360 2 Apr 2026 4:48 pm

అమరావతి బిల్లుకు రాజ్యసభ ఆమోదం

ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి చట్టబద్ధత బిల్లుకు పార్లమెంట్‌ ఆమోదం తెలిపింది. మూజువాణి ఓటుతో బిల్లుకు రాజ్యసభ ఆమోదం తెలిపింది. ఈ అమరావతి బిల్లుకు ఉభయ సభలు ఏకగ్రీవ ఆమోదం తెలిపాయి. అనంతరం ఈ బిల్లును కేంద్రం.. రాష్ట్రపతికి పంపనుంది. ఈ బిల్లుపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సంతకం చేసిన తర్వాత గెజిట్‌ నోటిఫికేషన్ విడుదలకానుంది. దీంతో ఏపీ ఏకైక రాజధానిగా అమరావతి అమల్లోకి రానుంది. అంతకుముందు కేంద్ర హోంశాఖ సహాయమంత్రి నిత్యానందరాయ్‌ ఈ బిల్లును ప్రవేశపెట్టారు. ఎంపీ […] The post అమరావతి బిల్లుకు రాజ్యసభ ఆమోదం appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 2 Apr 2026 4:47 pm

ఉట్నూర్ లో ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు

ఉట్నూర్, ఆంధ్రప్రభ ; అదిలాబాద్ జిల్లా ఉట్నూర్ లోని సర్వజినిక్ హనుమాన్ మందిర్

ప్రభ న్యూస్ 2 Apr 2026 4:27 pm

JetLee First Single Video: Satya stuns with his Dance Moves

Jet Lee starring Comedian Satya, Rhea Singha in leading roles is gearing up to tickle funny bones of audiences. The movie produced by Mythri Movie Makers and Clap Entertainment has been latest hilarious offering from Mathu Vadalara director Ritesh Rana and Satya combination. The movie first single, Satya is not Jet Lee, is released today […] The post JetLee First Single Video: Satya stuns with his Dance Moves appeared first on Telugu360 .

తెలుగు 360 2 Apr 2026 4:26 pm

బిల్లు ఆమోదం పొందటం పట్ల ముస్లిం మైనారిటీల హర్షం

బిల్లు ఆమోదం పొందటం పట్ల ముస్లిం మైనారిటీల హర్షం విజయవాడ ఆంధ్రప్రభ :

ప్రభ న్యూస్ 2 Apr 2026 4:20 pm

ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం: శాసనమండలి చైర్మన్

చిట్యాల, ఆంధ్రప్రభ : రాష్ట్రంలో అర్హులైన వారందరికీ కొత్త పెన్షన్లు మంజూరు చేయడానికి

ప్రభ న్యూస్ 2 Apr 2026 4:19 pm

Andhra Prabha Smart Edition |TS|టాప్​ లెవల్​/కాంగ్రెస్​ దగా

ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్ ఎడిష‌న్ 02-04-2026, 4.00PM ts టాప్​ లెవల్​ గ్రీనరీ..

ప్రభ న్యూస్ 2 Apr 2026 4:18 pm

బాధితులకు పోగొట్టుకున్న డబ్బులు అందజేత…

విశాలాంధ్ర – నార్పల (అనంతపురం జిల్లా):- మండల పరిధిలోని కేశేపల్లి గ్రామం సమీపంలోని బ్యాంక్ ఆఫ్ బరోడా వద్ద రోడ్డుపై లక్ష్మీనరసింహులు అనే విద్యార్థికి మార్చి 31 న డబ్బులు దొరికాయి.వీటిని విద్యార్థి ఉపాధ్యాయుడు శాంత్ ప్రకాష్ రెడ్డికి అందజేశారు. సమస్యను నార్పల ఎస్సై సాగర్ దృష్టికి తీసుకెళ్లడంతో, పోలీసులు పూర్తి విచారణ నిర్వహించారు. బాధితుడు జుల కాల్వ గ్రామానికి చెందిన రవీంద్రకు గురువారం పోలీస్ స్టేషన్లో ఎస్సై చేతుల మీదుగా 49000 రూపాయలు అప్పగించారు. నిజాయితీతో […] The post బాధితులకు పోగొట్టుకున్న డబ్బులు అందజేత… appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 2 Apr 2026 4:17 pm

చేనేత కార్మికులకు ఉచిత విద్యుత్ అమలు హర్షనీయం

విశాలాంధ్ర, ఉరవకొండ (అనంతపురం జిల్లా) : రాష్ట్ర ప్రభుత్వం చేనేత రంగానికి ప్రోత్సాహం అందించే దశగా ఉచిత విద్యుత్ నిర్ణయంపై చేనేత కార్మికులు హర్షం వ్యక్తం చేశారు. గురువారం టిడిపి చేనేత విభాగం నియోజకవర్గ నాయకులు పల్లా నరసింహులు ఉరవకొండలో విలేకరులతో మాట్లాడుతూ చేనేత మగ్గాల వారికి నెలకు 200 యూనిట్లు, పవర్‌లూమ్స్ వారికి 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించడం వల్ల తమపై ఉన్న ఆర్థిక భారం తగ్గుతుందని వారు తెలిపారు. చేనేత వర్గాల […] The post చేనేత కార్మికులకు ఉచిత విద్యుత్ అమలు హర్షనీయం appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 2 Apr 2026 4:12 pm

ఉట్నూర్ ను మోడల్ గా తీర్చిదిద్దుతా : ఎమ్మెల్యే బొజ్జు పటేల్

ఉట్నూర్, ఆంధ్రప్రభ ; ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మేజర్ గ్రామపంచాయతీని మోడల్ గా

ప్రభ న్యూస్ 2 Apr 2026 4:09 pm

2047 విజన్ తో దేశంలోనే మొదటి స్థానంలో తెలంగాణ : సిఎస్.రామకృష్ణ రావు

సంక్షేమ పథకం ప్రతి అర్హుడికి చేరాలి :జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి రంగారెడ్డి జిల్లా ప్రతినిధి (జనంసాక్షి) : 20047 విజన్ తో రాష్ట్రాన్ని దేశంలోనే మొదటి …

జనం సాక్షి 2 Apr 2026 4:09 pm

Green Signal |ఏపీ రాజధానిగా అమరావతి..

Green Signal | ఏపీ రాజధానిగా అమరావతి.. రాజ్యసభలో ఆమోదం Green Signal

ప్రభ న్యూస్ 2 Apr 2026 4:07 pm

చిన్నారుల ప్రాణాలతో చెలగాటం – నార్పలలో స్కూల్ బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం కలకలం!

నార్పల – విశాలాంధ్ర (అనంతపురం జిల్లా): – మండలంలోని నేతాజీ ఇంగ్లీష్ మీడియం ప్రైవేట్ పాఠశాలకు చెందిన బస్సు డ్రైవర్ నిర్లక్ష్యంతో వాహనం నడుపుతూ, చిన్నారుల భద్రతకు ముప్పు కలిగించాడని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థులను పాఠశాలకు తరలిస్తున్న సమయంలో డ్రైవర్ మొబైల్ ఫోన్‌తో బస్సు నడిపినట్లు గమనించారు.పిల్లల ప్రాణాలను పణంగా పెట్టేలా ప్రవర్తన కారణంగా తల్లిదండ్రులు, స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా, ఈ వాహనం ఏ పాఠశాలకు చెందినదో స్పష్టత లేకపోవడం […] The post చిన్నారుల ప్రాణాలతో చెలగాటం – నార్పలలో స్కూల్ బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం కలకలం! appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 2 Apr 2026 4:06 pm

Amaravati Row Intensifies as Minister Narayana Slams Jagan’s Remarks

Andhra Pradesh Minister P. Narayana launched a sharp attack on Y. S. Jagan Mohan Reddy. He accused the former Chief Minister of continuing to create confusion even after the capital received legal backing at the national level. Speaking during his visit to Uddandarayunipalem, the site where Amaravati was first launched, Narayana said the long struggle […] The post Amaravati Row Intensifies as Minister Narayana Slams Jagan’s Remarks appeared first on Telugu360 .

తెలుగు 360 2 Apr 2026 4:06 pm

ప్రజలకు ఇచ్చిన హామీలు ప్రతి ఒకటి నెరవేర్చుతాం..

ప్రజలకు ఇచ్చిన హామీలు ప్రతి ఒకటి నెరవేర్చుతాం.. ధర్మపురి, ఆంధ్రప్రభ : ఎన్నికల

ప్రభ న్యూస్ 2 Apr 2026 4:05 pm

all in 1 |తక్కువ ధరలో స్టైల్, మైలేజ్, ఫీచర్స్

all in 1 | తక్కువ ధరలో స్టైల్, మైలేజ్, ఫీచర్స్ all

ప్రభ న్యూస్ 2 Apr 2026 4:05 pm

Sreeleela’s Last Hope on Hindi Outings

Telugu beauty Sreeleela has been a part of several disasters in Telugu cinema. She was trolled for her choice of films in the recent years in Tollywood. Excluding Bhagavanth Kesari, the actress disappointed the audience in all her outings in the past four years. She had big hopes on Ustaad Bhagat Singh and the film […] The post Sreeleela’s Last Hope on Hindi Outings appeared first on Telugu360 .

తెలుగు 360 2 Apr 2026 4:04 pm

AndhraPrabha Smart Edition |AP|సంబురం /ఎంపీల థ్యాంక్స్​

ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్ ఎడిష‌న్ 02-04-2026, 4.00PM ap అమ‌రావ‌తి సంబురం.. ఊరూరా

ప్రభ న్యూస్ 2 Apr 2026 4:03 pm

Amaravati |సురేశ్ రెడ్డి–కిషన్ రెడ్డి మధ్య వాగ్వాదం

Amaravati | సురేశ్ రెడ్డి–కిషన్ రెడ్డి మధ్య వాగ్వాదం Amaravati | ఆంధ్రప్రభ,

ప్రభ న్యూస్ 2 Apr 2026 4:02 pm

వణుకుడు వ్యాధికి విరుగుడు డీబీఎస్..

యశోద హాస్పిటల్స్‌లో అద్భుత శస్త్రచికిత్స విజయవంతం విశాలాంధ్ర – రాజమహేంద్రవరం : పార్కిన్సన్ (వణుకుడు) వ్యాధితో క్రమంగా క్షీణిస్తున్న బాధితులకు అత్యాధునిక డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ శస్త్రచికిత్స ప్రాణవాయువులా మారుతోందని హైదరాబాద్ హైటెక్ సిటీ యశోద హాస్పిటల్ న్యూరో సర్జన్, క్లినికల్ డైరెక్టర్ రాజేష్ అలుగోలు తెలిపారు. మంగళవారం ఏలూరులో నిర్వహించిన మీడియా సమావేశంలో వివరాలను వెల్లడిస్తూ, దేశంలో లక్ష జనాభాలో సగటున 42 నుండి 60 మంది ఈ వ్యాధి బారిన పడుతున్నారని పేర్కొన్నారు. హుజూరాబాద్‌కు […] The post వణుకుడు వ్యాధికి విరుగుడు డీబీఎస్.. appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 2 Apr 2026 3:51 pm

Breaking : రాజ్యసభలో అమరావతి బిల్లు ఆమోదం

రాజ్యసభలో అమరావతి బిల్లు ఆమోదం పొందింది

తెలుగు పోస్ట్ 2 Apr 2026 3:46 pm

తెలంగాణలో కరెంట్ షాక్‌తో చనిపోతే రూ.8 లక్షలు.. ఛార్జీల పెంపు లేదు

టీ-ఈఆర్సీ కీలక నిర్ణయాలుతెలంగాణలో విద్యుత్ వినియోగదారులకు రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (ఈఆర్సీ) ఒకేసారి రెండు శుభవార్తలు అందించింది. రాష్ట్రంలో ఎవరైనా ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్‌తో మరణిస్తే ఇచ్చే ఎక్స్‌గ్రేషియాను భారీగా పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో పాటు ఈ ఏడాది కరెంట్ ఛార్జీల పెంపు ఉండబోదని స్పష్టం చేసి ప్రజలకు పెద్ద ఊరటనిచ్చింది. 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన టారిఫ్ ఆర్డర్‌ను తాజాగా ఈఆర్సీ విడుదల చేసింది. ఇప్పటివరకు విద్యుత్ షాక్‌తో ప్రాణాలు కోల్పోయిన […] The post తెలంగాణలో కరెంట్ షాక్‌తో చనిపోతే రూ.8 లక్షలు.. ఛార్జీల పెంపు లేదు appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 2 Apr 2026 3:36 pm

Lokesh’s Delhi Outreach Strengthens Amaravati Momentum

The formal recognition of Amaravati as the capital of Andhra Pradesh by Parliament has marked a decisive moment in the state’s political journey. Following this development, TDP national general secretary and minister Nara Lokesh expressed gratitude to leaders in Delhi who supported the cause. His visit to the national capital was not symbolic. It reflected […] The post Lokesh’s Delhi Outreach Strengthens Amaravati Momentum appeared first on Telugu360 .

తెలుగు 360 2 Apr 2026 3:30 pm

నరేంద్ర మోదీకి ధన్యవాదాలు తెలిపిన ఏపీ కూటమి ఎంపీలు…

నరేంద్ర మోదీకి ధన్యవాదాలు తెలిపిన ఏపీ కూటమి ఎంపీలు… విజయవాడ, ఆంధ్రప్రభ :

ప్రభ న్యూస్ 2 Apr 2026 3:29 pm

ఏడీఈకి వినతి పత్రం అందజేత……

చిట్యాల, ఆంధ్రప్రభ : మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ పరిధిలోని విద్యుత్ సమస్యలు పరిష్కరించాలని,

ప్రభ న్యూస్ 2 Apr 2026 3:29 pm

ఘనంగా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ వర్ధంతి వేడుకలు

కడెం, ఆంధ్రప్రభ ; బడుగు, బలహీనవర్గాల ప్రజలు ఏకమైతేనే రాజ్యాధికారం సాధించవచ్చని నిరూపించిన

ప్రభ న్యూస్ 2 Apr 2026 3:24 pm

సాయంత్రం 7 తర్వాత నో ఎంట్రీ

సాయంత్రం 7 తర్వాత నో ఎంట్రీ సలేశ్వరం జాతరకు కఠిన నిబంధనలు —

ప్రభ న్యూస్ 2 Apr 2026 3:24 pm

గ్రామ సభలో భాగస్వాములైన జుక్కల్ మండల గ్రామస్తులు

జుక్కల్ (కామారెడ్డి), ఆంధ్రప్రభ : ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా గురువారం

ప్రభ న్యూస్ 2 Apr 2026 3:20 pm

చెన్నూర్ మున్సిపాలిటీ పరిధిలోని పలు వార్డుల్లో ప్రజాపాలన……

చెన్నూర్, ఆంధ్రప్రభ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టత్మకంగా చేపడుతున్న ప్రజాపాలన – ప్రగతి

ప్రభ న్యూస్ 2 Apr 2026 3:17 pm

రాజ్యసభలో అమరావతి రాజధాని బిల్లు.. రెండు గంటల పాటు చర్చ

ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించే ప్రక్రియలో కీలక ముందడుగు పడింది. లోక్‌సభలో ఆమోదం పొందిన ఈ బిల్లు గురువారం రాజ్యసభ ముందుకు వచ్చింది. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ ఈ బిల్లును సభలో ప్రవేశపెట్టారు.ఈ బిల్లుపై మధ్యాహ్నం 1 గంట నుంచి చర్చ ప్రారంభమవుతుందని రాజ్యసభ ఛైర్మన్ సీపీ రాధాకృష్ణన్ తెలిపారు. చర్చ కోసం రెండు గంటల సమయాన్ని కేటాయించినట్లు ఆయన వెల్లడించారు. సభ్యులు ఈ సమయంలో బిల్లుపై తమ అభిప్రాయాలను తెలియజేయనున్నారు. […] The post రాజ్యసభలో అమరావతి రాజధాని బిల్లు.. రెండు గంటల పాటు చర్చ appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 2 Apr 2026 3:16 pm

మూసీ ప్రాజెక్టుపై ఎన్‌జిటిలో కాంగ్రెస్ ప్రభుత్వానికి ఊరట..

ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మూసీ ప్రాజెక్టుపై ఎన్‌జిటిలో కాంగ్రెస్ ప్రభుత్వానికి ఊరట లభించింది. మూసీ ప్రక్షాళనలో భాగంగా ప్రభుత్వం చేపట్టనున్న గాంధీ సరోవర్ ప్రాజెక్టుకు సంబంధించి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ నుండి అనుకూలంగా తీర్పు వచ్చింది. ఎన్‌జిటి నుండి ముందస్తు అనుమతులు తీసుకోకుండానే పర్యావరణంపై ప్రభావం చూపే ఈ ప్రాజెక్టును చేపడుతున్నారని బిఆర్ఎస్ నాయకుడు పటోళ్ల కార్తీక్ రెడ్డి ట్రిబ్యునల్ లో పిటిషన్ దాఖలు చేశారు. గురువారం దీనిపై ట్రిబ్యునల్ విచారణ జరిపింది. కేవలం రాజకీయ దురుద్దేశంతోనే మూసీ ప్రాజెక్టును అడ్డుకుంటున్నారని ఈ సందర్భంగా ప్రభుత్వ తరపు న్యాయవాదులు వాదించినట్లు తెలుస్తోంది. రెండు వైపుల వాదనలు విన్న ట్రిబ్యునల్.. కార్తీక్ రెడ్డి పిటిషన్ ను డిస్మిస్ చేస్తున్నట్లు ప్రకటించింది. దీంతో ప్రాజెక్టుకు సంబంధించి ఎన్‌జిటి నుండి మార్గం సుగమమైనట్లే అని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి.

మన తెలంగాణ 2 Apr 2026 3:06 pm

Biker Racing Stunts shot in Indonesia

The promotional content of Sharwanand’s upcoming film Biker and the film is made on a big-budget. The quality of the content is seen in the trailer and there are big expectations on the film. UV Creations have spent a bomb on the film and Biker was under making for two years. Sharwanand’s transformation is appreciated […] The post Biker Racing Stunts shot in Indonesia appeared first on Telugu360 .

తెలుగు 360 2 Apr 2026 3:02 pm

TMCని సమూలంగా పెకిలించి బంగాళాఖాతంలో విసిరేయాలి: అమిత్ షా

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ లో తర్వలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రోజురోజుకూ రాజకీయం వేడెక్కుతోంది. ఎన్నికల ప్రచారంలో అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. గురువారం అధికార పార్టీ టిఎంసిపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా తీవ్రంగా విరుచుకుపడ్డాడు. TMCని సమూలంగా పెకిలించి బంగాళాఖాతంలో విసిరేయాలంటూ పిలుపునిచ్చారు. భవానిపూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి బిజెపి అభ్యర్థిగా సువేందు అధికారి నామినేషన్ దాఖలు చేసే కార్యక్రమంలో అమిత్ షా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన సువేందు అధికారితో కలిసి నిర్వహించిన రోడ్‌షోలో మాట్లాడుతూ.. పశ్చిమ బెంగాల్‌లో దాదాపు ప్రతిరోజూ బాంబు దాడులు, కాల్పుల ఘటనలు చోటుచేసుకుంటున్నాయని.. ఎన్నికల తర్వాత బెంగాల్‌లో మార్పు రాబోతోందని అన్నారు. భవానిపూర్‌లో కూడా మీకు మార్పు కావాలా, వద్దా? అంటూ ప్రజలను ప్రశ్నించారు. తమ అభ్యర్థి సువేందు అధికారికి ఓట్లు వేసి గెలిపించాలని.. అప్పుడే భవానిపూర్‌లో కూడా మార్పు వస్తుందని ఆయన అన్నారు. TMCని సమూలంగా పెకిలించి బంగాళాఖాతంలో విసిరేయడానికి ప్రతి ఒక్కరూ నిర్భయంగా ఓటు వేయాలని షా పిలుపునిచ్చారు. ఈసారి ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని, పశ్చిమ బెంగాల్ ఓటర్లను ఏ గూండా కూడా అడ్డుకోలేడని అన్నారు. కాగా, సువేందు అధికారి..మరోసారి సిఎం మమతపై పోటీ చేయబోతున్నారు. గత 2021ఎన్నికల్లో దీదీ.. సువేందు చేతిలో ఓడిపోయిన సంగతి తెలిసిందే.

మన తెలంగాణ 2 Apr 2026 2:49 pm

చౌటుప్పల్ బార్ అసోసియేషన్ ఎన్నికల్లో అవకతవకలు

చౌటుప్పల్ బార్ అసోసియేషన్ ఎన్నికల్లో అవకతవకలు చౌటుప్పల్, ఆంధ్రప్రభ ; యాదాద్రి భువనగిరి

ప్రభ న్యూస్ 2 Apr 2026 2:49 pm

హనుమజ్జయంతి రోజున అద్భుత సన్నివేశం.. చిరు డివోషనల్ పోస్ట్

హైదరాబాద్: మెగాస్టార్ చిరంజీవి ఫ్యామిలీకి ఆంజనేయ స్వామిపై అపారమైన భక్తి ఉంటుందనే విషయం అందరికీ తెలిసిందే. ఏప్రిల్ 2న హనుమాన్ జయంతి సందర్భంగా చిరు ఓ ప్రత్యేకమైన వీడియోని అందరితో పంచుకున్నారు. తన పూజా మందిరంలోని హనుమాన్ విగ్రహాన్ని సూర్య కిరణాలు తాకిన అద్భుత సన్నివేశాన్ని ఆయన సోషల్‌‌మీడియాలో పోస్ట్ చేశారు. ప్రతి డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి నెలల్లో సూర్యకిరణాలు సప్తవర్ణాలుగా మారి తమ పూజా మందిరంలో ఉన్న హనుమంతుడి పైనుంచి కింది వరకూ స్పృశిస్తూ ప్రసరిస్తాయని అన్నారు. ఈ అనుభూతిని మాటల్లో చెప్పలేనని ఆనందం వ్యక్తం చేశారు. ఇటీవల అయోధ్యలో బాలరాముడి నుదుటిపై సూర్యకాంతి ప్రసరించి మెరుస్తున్న అద్భుతాన్ని చూశామన్న చిరు.. కోణార్క్, అరసవెల్లిలో సూర్య కిరణాలు ఆయన విగ్రహాన్నే తాకడం మనందరికీ తెలిసిందే అని అన్నారు. అలాంటి దైవానుభూతి.. మా ఇంట్లో ఆంజనేయుడిని స్పృశించడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను అనిభావోద్వేగానికి గురయ్యారు. అందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలిపారు. అందరికీ హనుమజ్జయంతి శుభాకాంక్షలు. మనకు నిత్యం కనిపించే ప్రత్యక్ష దైవం ఆ సూర్య భగవానుని కిరణాలు మా ఇలవేల్పు హనుమంతుని స్పృశిస్తున్న అద్భుతమైన సన్నివేశాన్ని ఈ సందర్భంగా మీతో పంచుకుంటున్నాను. జై శ్రీరామ్ జై హనుమాన్ #HanumanJayanti pic.twitter.com/fafTx4x9xL — Chiranjeevi Konidela (@KChiruTweets) April 2, 2026

మన తెలంగాణ 2 Apr 2026 2:48 pm

Ys Jagan : జగన్ కొత్త నినాదం ప్లస్ లేదా మైనస్?

వైసీపీ అధినేత వైఎస్ జగన్ కొత్త నినాదాన్ని కోస్తాంధ్ర ప్రజలు ఎంత వరకూ విశ్వసిస్తారన్నది ప్రశ్న

తెలుగు పోస్ట్ 2 Apr 2026 2:47 pm

మానవీయత చాటుకున్న కలెక్టర్

మానవీయత చాటుకున్న కలెక్టర్ గణపురం, ఆంధ్రప్రభ : పదో తరగతి పరీక్షల వేళ

ప్రభ న్యూస్ 2 Apr 2026 2:43 pm