బుధవారం రాశి ఫలాలు (11-03-2026)
మేషం ఉద్యోగ విషయమై శుభవార్తలు అందుతాయి. గృహమున సంతోషకర వాతావరణం ఉంటుంది. పెద్దలతో పరిచయాలు పెరుగుతాయి. కొన్ని పనులు అనుకూలంగా మారుతాయి. ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. వ్యాపారాలు వృద్ధి చెందుతాయి. ఉద్యోగ అవకాశాలు పొందుతారు. వృషభం కుటుంబ విషయాలలో చిక్కులు కలుగుతాయి. ధనపరంగా ఇబ్బందులుంటాయి. ఖర్చులు అదుపు చేయడం మంచిది. పనులు నిదానంగా పూర్తవుతాయి. దైవ చింతన పెరుగుతుంది. వ్యాపారాలలో నిరుత్సాహ వాతావరణం ఉంటుంది. ఉద్యోగాలలో కొందరి ప్రవర్తన విసుగు తెప్పిస్తుంది. మిధునం అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. బంధు మిత్రులతో సఖ్యత కలుగుతుంది. ఆకస్మిక ధనప్రాప్తి, సమాజంలో ఆదరణ పెరుగుతుంది. వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ఉద్యోగ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. దీర్ఘకాలిక ఋణాలు తీర్చగలుగుతారు. కర్కాటకం కుటుంబ సభ్యుల ప్రవర్తన ఆశ్చర్యం కలిగిస్తుంది. నూతన ఋణాలు చేయవలసి రావచ్చు. ప్రయాణాలు వాయిదా వేస్తారు. వ్యాపారాలలో అకారణంగా వివాదాలు కలుగుతాయి. నిరుద్యోగులకు అధికారుల నుండి అనుకూలత ఉండదు. ప్రయాణాలలో ప్రమాద సూచనలు. సింహం చేపట్టిన పనులలో ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది. సమాజంలో పెద్దలతో పరిచయాలు లాభిస్తాయి. ఊహించని ఆహ్వానాలు అందుతాయి. సమాజానికి ఉపయోగపడే పనులు నిర్వహిస్తారు. వృత్తి వ్యాపారాలలో నూతన ప్రోత్సాహకాలు లభిస్తాయి. ఉద్యోగంలో అధికారుల నుండి ప్రశంసలు పొందుతారు. కన్య తండ్రి తరుపు బంధువుల నుండి ఆహ్వానాలు అందుతాయి. కుటుంబ వాతావరణం ఉత్సాహంగా ఉంటుంది. భూ సంబంధిత వివాదాలు పరిష్కారమవుతాయి. ఉద్యోగ విషయమై కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారాలలో ఆశించిన ఫలితాలు పొందుతారు. తుల ముఖ్యమైన వ్యవహారాలలో ఆలోచనలు రెండు రకాలుగా మారుతాయి. కుటుంబ సభ్యుల ఒత్తిడి అధికమవుతుంది. స్థిరాస్తి వివాదాలు కలుగుతాయి. దైవ కార్యక్రమాలపై దృష్టి సారిస్తారు. అనారోగ్య సూచనలున్నవి. వ్యాపార ఉద్యోగాలలో అదనపు పని భారం వలన శ్రమ కలుగుతుంది. వృశ్చికం వ్యాపార పరంగా స్థిరమైన నిర్ణయాలు చేయలేరు. చేపట్టిన పనులలో ముందుకు సాగక చికాకులు పెరుగుతాయి. నూతన ఋణాలు చేయవలసి రావచ్చు. కావలసిన వారితో విభేదాలు కలుగుతాయి. వృత్తి, ఉద్యోగాలలో నిరుత్సాహ వాతావరణం ఉంటుంది. ధనస్సు చేపట్టిన పనులను విజయవంతంగా పూర్తిచేస్తారు. విందు వినోద కార్యక్రమాలకు కుటుంబ సభ్యులతో హాజరు అవుతారు. ఆర్థిక లాభాలు కలుగుతాయి. ఆలోచనలు కలసి వస్తాయి. నూతన వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో ఉన్నతి కలుగుతుంది. మకరం దీర్ఘకాలికంగా వేధిస్తున్న సమస్యల నుండి ఉపశమనం కలుగుతుంది. వృత్తి ఉద్యోగాలలో మీ ప్రాధాన్యత పెరుగుతుంది. నూతన వ్యాపార విస్తరణకు ప్రయత్నాలు కలసి వస్తాయి. శుభకార్యాలకు ఆహ్వానాలు అందుతాయి. వాహన క్రయ విక్రయాలు లాభిస్తాయి. కుంభం ఋణ భారం పెరిగి నూతన ఋణాలు చేయవలసి వస్తుంది. వృత్తి వ్యాపారాలలో స్వల్ప అవాంతరాలు కలుగుతాయి. బంధుమిత్రులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. ప్రయాణాల్లో వాహన ఇబ్బందులు ఉంటాయి. నూతన పెట్టుబడులు కలిసిరావు. ఉద్యోగాలలో విమర్శలు పెరుగుతాయి. మీనం ఆర్థిక విషయాలలో మిశ్రమ ఫలితాలుంటాయి. ఋణ ప్రయత్నాలు కలిసిరావు. దూరపు బంధువుల నుండి ఒక వార్త విచారం కలిగిస్తుంది. దూర ప్రయాణ సూచనలున్నవి. నిరుద్యోగులకు సామాన్యంగా ఉంటుంది. ఆరోగ్య విషయాలలో శ్రద్ద తీసుకోవడం మంచిది.
బంగ్లాదేశ్కు పైపులైన్ ద్వారా భారత్ 5000 టన్నుల డీజిల్
బంగ్లాదేశ్కు పైపులైన్ ద్వారా 5000 టన్నుల డీజిల్ను పైపులైన్ ద్వారా బుధవారం సరఫరా చేయడానికి భారత్ సన్నద్ధమైందని మంగళవారం అధికారి ఒకరు తెలిపారు. అస్సాం లోని ప్రబాతిపూర్ డిపో నుంచి సోమవారం నుంచే డీజిల్ను పైపులైన్ ద్వారా తీసుకోవడం ప్రారంభమైందని బంగ్లాదేశ్ పెట్రోలియం కార్పొరేషన్ అధికారప్రతినిధి ఒకరు తెలిపారు. మొత్తం 5000 టన్నులు పంపింగ్ చేయడానికి 45 గంటలు పడుతుందన్నారు.ప్రతిగంటకు 113 టన్నుల డీజిల్ను పంప్ చేస్తున్నట్టు చెప్పారు. 15 ఏళ్ల దీర్ఘకాలిక ఒప్పందం ద్వారా ఏటా 180000 టన్నుల డీజిల్ భారత్ నుంచి సరఫరా చేయడానికి అంగీకారమైనట్టు తెలిపారు.
కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు
కేంద్ర మంత్రివర్గం మంగళవారంనాడు పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. మౌలిక సదుపాయాల కల్పనకు రూ.8.8 లక్షల కోట్లు కేటాయించింది. జల్ జీవన్ మిషన్ను 2028 డిసెంబర్ వరకు పొడిగించింది. 2019లో ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా ప్రారంభించిన ఈ పథకం గ్రామీణ భారతంలో ప్రతి ఇంటికి నల్లా కనెక్షన్ ద్వారా సురక్షిత మంచినీటిని అందించేందుకు ఉద్దేశించింది. ఈ పథకాన్ని మరింత పకడ్బందీగా అమలు చేసేందుకు కేంద్రం సాయంగా మరో రూ.3.59 లక్షల కోట్లను అందించాలని నిర్ణయించింది. త్వరలో ఎన్నికలు జరగనున్న తమిళనాడుకు సంబంధించి కూడా కేబినెట్ కీలక నిర్ణయం వెలువరించింది. కేబినెట్ నిర్ణయాలను మంత్రి అశ్విని వైష్ణవ్ మీడియాకు వెల్లడించారు. ముధురై ఎయిర్పోర్టును అంతర్జాతీయ విమానాశ్రయంగా తీర్చిదిద్దుతామని ఆయన చెప్పారు. ప్రపంచంతో ఆ పట్టణాన్ని అనుసంధానిస్తామని అన్నారు. తద్వారా విద్యా, ఆరోగ్య హబ్గా మధురై త్వరలో మారబోతోందని అన్నారు. సంత్రాగచ్చి-ఖరగ్పూర్ మద్య రూ.2,905 కోట్లతో నాలుగు లైన్ల రహదారి, రూ.3,839 కోట్లతో బద్నావర్-థాండియా-తిమర్వానీ మధ్య 5 లైన్ల రహదారి నిర్మాణానికి ఆమోదించినట్లు అశ్విని వివరించారు. రూ.3,631 కోట్లతో జెవార్ విమానాశ్రయం-, ఫరీదాబాద్ సెక్షన్ను కలిపే 6 లైన్ల ఎలివేటెడ్ రోడ్డు నిర్మాణానికి కూడా ఆమోదం తెలిపామన్నారు. అదే విధంగా భారత్తో సరిహద్దు పంచుకునే దేశాల నుంచి వచ్చే ఎఫ్డిఐలపై కూడా మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకుంది. చైనాతో అన్ని దేశాలకు నిబంధనలు సరళతరం చేశామని అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఏ రంగంలో పెట్టుబడి పెట్టాలన్న అనుమతి తీసుకోవాలన్న నిబంధనను తొలగిస్తున్నట్లు వివరించారు. ఈ మేరకు ప్రెస్నోట్3ని సవరించామని తెలిపారు.
పబ్లిసిటీ కోసమే కవిత పాట్లు: ఎమ్మెల్సీ బల్మూరి
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కె. కవిత పబ్లిసిటీ కోసమే పాట్లు పడుతున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ విమర్శించారు. ప్రజలకిచ్చిన హామీ మేరకు పేదలకు ఇందిరమ్మ ఇండ్లు ఇస్తున్నామని ఆయన మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వెలుగుమట్లలోనూ ప్రభుత్వం పేదలకు ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చిందని ఆయన తెలిపారు. దీనిని కవిత తన క్రెడిట్ అని చెప్పుకోవడం హాస్యాస్పదంగా ఉందని ఆయన విమర్శించారు. గతంలో బీసీ బిల్లు విషయంలోనూ కవిత ఇలాగే పబ్లిసిటీ చేసుకున్నారని ఆయన విమర్శించారు.ఎన్నికల సమయంలో ప్రజలకిచ్చిన హామీ మేరకు బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నారని ఆయన తెలిపారు.
నిరసన ప్రదర్శన చేస్తే అరెస్టు చేస్తారా ?: మంత్రి బండి
తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం రైతులు నిరసన ప్రదర్శన చేస్తే నిర్ధాక్షిణ్యంగా అరెస్టు చేస్తారా ? అని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రంగనాయక్ సాగర్ నుండి పెద్దలింగాపూర్, తంగళ్లపల్లి మండలానికి నీరు ఇచ్చే కెనాల్ పనులను ఎందుకు పూర్తి చేయడం లేదని ఆయన మంగళవారం ఒక ప్రకటనలో ప్రశ్నించారు. రూ.3 కోట్ల నిధులు విడుదలయ్యాయని స్థానిక ఎమ్మెల్యే ప్రకటించి ఏడాది దాటినా పనులెందుకు ప్రారంభించలేదని ప్రశ్నించారు. కాలువ పనులు పూర్తి చేసి ఉంటే 9,500 ఎకరాలకు సాగునీరందేది కదా? అని ఆయన తెలిపారు. బిఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు రంగనాయక్ సాగర్ ద్వారా సిరిసిల్ల జిల్లాకు నీరు ఇవ్వని రైతు ద్రోహి కెటిఆర్ ఇప్పుడు మాట్లాడుతున్నారని ఆయన విమర్శించారు. గత బిఆర్ఎస్, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యం వల్ల రైతులు వరసుగా పంటలు నష్టపోతున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే ప్రాజెక్టు పనులు ప్రారంభించకపోతే ఆయా ప్రాంత రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని ఆయన ఆ ప్రకటనలో పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టు కోసం తమకు న్యాయం చేయాలని అడిగిన రైతులను అరెస్ట్ చేయడం అన్యాయం అని ఆయన విమర్శించారు. వెంటనే వారిని విడుదల చేయాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేవారు. రైతులపై కేసులు నమోదు చేస్తే తీవ్ర పరిణామాలుంటాయని ఆయన హెచ్చరించారు.
శ్రీశైలం పుణ్యక్షేత్రంలో ఉగాది ఏర్పాట్లపై సమీక్షా సమావేశం
శ్రీశైలం పుణ్యక్షేత్రంలో ఉగాది ఏర్పాట్లపై సమీక్షా సమావేశం నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ :
రోడ్డు ప్రమాదాల పట్ల అప్రమత్తంగా ఉండాలి..
రోడ్డు ప్రమాదాల పట్ల అప్రమత్తంగా ఉండాలి.. రోడ్డు భద్రత నిబంధనలు ఉల్లంఘించిన వారిపై
భవిష్యత్తు ఆరోగ్యానికి భద్రత –గర్భాశయ క్యాన్సర్ నివారణ టీకాలు..
భవిష్యత్తు ఆరోగ్యానికి భద్రత – గర్భాశయ క్యాన్సర్ నివారణ టీకాలు.. నంద్యాల బ్యూరో,
దుర్గగుడిలో బంగారు ఆభరణాల దొంగతనం కేసులో పురోగతి..
దుర్గగుడిలో బంగారు ఆభరణాల దొంగతనం కేసులో పురోగతి.. భవానిపురం, ఆంధ్రప్రభ : ఇంద్రకీలాద్రిపై
యువత మత్తుపదార్థాలకు దూరంగా ఉండాలి.!
యువత మత్తుపదార్థాలకు దూరంగా ఉండాలి.! అంతర్ రాష్ట్ర గంజాయి స్మగ్లింగ్ ముఠా అరెస్ట్జిల్లా
దొంగతనం కేసులో ఇద్దరికి జైలు శిక్ష
దొంగతనం కేసులో ఇద్దరికి జైలు శిక్ష రూ.25 లక్షల చోరీ.. రెండు సంవత్సరాల
అమరావతిలో పొట్టి శ్రీరాములు 58 అడుగుల విగ్రహావిష్కరణ..
అమరావతిలో పొట్టి శ్రీరాములు 58 అడుగుల విగ్రహావిష్కరణ.. మంత్రి నారా లోకేష్కు నిర్వాహకుల
ఈ నెల 13 నుండి చర్లపల్లి, కామాఖ్య మధ్య నూతన అమృత్ భారత్ ఎక్స్ప్రెస్
అస్సాం రాష్ట్రంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కామాఖ్య, చర్లపల్లి మధ్య స్లీపర్, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్లతో కూడిన కొత్త అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైలు ఈ నెల 13న కామాఖ్య నుండి ప్రారంభం కానుంది. ఈ కొత్త రైలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలను ఈశాన్య రాష్ట్రాలకు సింహద్వారంగా నిలుస్తున్న అస్సాం రాష్ట్రంతో అనుసంధానిస్తుంది. ఇది ముఖ్యంగా భారతదేశంలోని ఈశాన్య ప్రాంతాల వైపు ప్రయాణించే దూర ప్రయాణీకులకు సురక్షితమైన, సౌకర్యవంతమైన తక్కువ ప్రయాణ ఖర్చుతో కూడిన ప్రయాణాన్నిఅందించడానికి దోహదపడుతుంది. ఈ రైలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో మార్గమధ్యంలో నున్న శ్రీకాకుళం రోడ్, విజయనగరం జంక్షన్ , పెందుర్తి, దువ్వాడ, సామర్లకోట జంక్షన్, రాజమండ్రి, తణుకు, భీమవరం టౌన్, గుడివాడ, విజయవాడ, గుంటూరు, నల్గొండ స్టేషన్లలో ఇరు వైపు ప్రయాణ దిశలలో ఆగుతుంది.
టాక్టికల్ అర్బనిజంతో అక్రమణల తొలగింపు..
టాక్టికల్ అర్బనిజంతో అక్రమణల తొలగింపు.. భవానిపురం, ఆంధ్రప్రభ : ఎన్టీఆర్ జిల్లా పోలీస్
హామీల అమలులో కేంద్రం నిర్లక్షం: మంత్రి పొన్నం
ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కేంద్ర ప్రభుత్వం నిర్లక్షంగా వ్యవహారిస్తున్నదని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు. ఈ మేరకు మంత్రి పొన్నం ప్రభాకర్ మంగళవారం కేంద్ర మంత్రులు జి. కిషన్ రెడ్డికి, బండి సంజయ్కి లేఖ రాశారు. కేంద్రం నుంచి వచ్చే నిధులు కేంద్ర ప్రభుత్వం దయ కాదని, అది తెలంగాణ ప్రజల హక్కు. అని ఆయన తెలిపారు. రాష్ట్ర ప్రజలు పనులు చెల్లిస్తున్నప్పుడు కేంద్ర ప్రభుత్వం ప్రజల అభివృద్ధి కోసం ఎందుకు చర్యలు చేపట్టడం లేదని ఆయన ప్రశ్నించారు. పార్లమెంట్ లో జరుగుతున్న కేంద్ర బడ్జెట్ చర్చ లో తెలంగాణ కి సంబంధించిన రావాల్సిన నిధులు, పెండింగ్ ప్రాజెక్టులపై కేంద్ర మంత్రులు బండి సంజయ్, కిషన్ రెడ్డిలు చర్చించాలని ఆయన సూచించారు. పొరుగున ఉన్న ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి కేంద్రం ప్రతి ఏడాది బడ్జెట్లో భారీగా నిధులు కేటాయిస్తున్నదని ఆయన తెలిపారు. ఆ రాష్ట్రానికి కేటాయిస్తున్న బడ్జెట్లో సగం నిధులైన కేంద్రం తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వడం లేదని ఆయన విమర్శించారు. ఎన్నికలు, రాజకీయాలు వేరు రాష్ట్ర అభివృద్ధిపై వివక్ష వద్దు అని ఆయన ఆ లేఖలో పేర్కొన్నారు. కాబట్టి కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి ,బండి సంజయ్లు కేంద్రంతో కొట్లాడి రాష్ట్రానికి నిధులు సాధించాలని రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. కాజీపేట్ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ తెలంగాణకు వాగ్దానం చేసిన కోచ్ ఫ్యాక్టరీ పూర్తిస్థాయిలో అమలు కావడం లేదని ఆయన తెలిపారు.
రేపు తెలంగాణ గవర్నర్ గా ప్రమాణ స్వీకారం చేయనున్న శివప్రతాప్ శుక్లా
రాష్ట్ర కొత్త గవర్నర్గా నియమితులైన శివప్రతాప్ శుక్లాకు శంషాబాద్ ఎయిర్ పోర్టులో సిఎం రేవంత్ రెడ్డి స్వాగతం పలికారు. గవర్నర్కు స్వాగతం పలికిన వారిలో సిఎం రేవంత్తో పాటు మంత్రి శ్రీధర్ బాబు, సిఎస్ కె. రామకృష్ణా రావు, డిజిపి శివధర్ రెడ్డిలు ఉన్నారు. ఉత్తరప్రదేశ్ కు చెందిన శుక్లా 2014 ఎన్డీఏ కేబినెట్ లో కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రిగా పనిచేశారు. రాష్ట్ర గవర్నర్గా శివప్రతాప్ శుక్లా నేడు ప్రమాణస్వీకారం చేయనున్నారు. హైకోర్టు చీఫ్ జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్ చేతుల మీదుగా కొత్త గవర్నర్గా ఆయన ప్రమాణం చేయనున్నారు. దీనికి సంబంధించి లోక్భవనోన్లో ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమానికి సిఎం రేవంత్ రెడ్డి, అసెంబ్లీ స్పీకర్, మండలి చైర్మన్, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరుకానున్నారు. మరోవైపు, బదిలీపై మహారాష్ట్రకు వెళ్తున్న జిష్ణుదేవ్ వర్మ సోమవారం రిలీవ్ అయ్యారు. బేగంపేట ఎయిర్పోర్టులో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ దంపతులకు సిఎస్ రామకృష్ణారావు, ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిషోర్, హైదరాబాద్ కలెక్టర్ దాసరి హరిచందన వీడ్కోలు పలికారు.
చిన్నపాటి నిర్లక్ష్యంతో ప్రాణాలు కోల్పోవద్దు..
చిన్నపాటి నిర్లక్ష్యంతో ప్రాణాలు కోల్పోవద్దు.. ఇబ్రహీంపట్నం, ఆంధ్రప్రభ : చిన్నపాటి నిర్లక్ష్యంతో ప్రమాదాల
Vijay, BJP and the NDA Confusion in Tamil Nadu Politics
The recent expulsion of BJP Tamil Nadu spokesperson A. N. S. Prasad has raised questions about what the party actually wants when it comes to actor Vijay and his party, Tamilaga Vetri Kazhagam. The controversy began when Prasad publicly suggested that Vijay should join the NDA if he truly wants to stop the DMK from […] The post Vijay, BJP and the NDA Confusion in Tamil Nadu Politics appeared first on Telugu360 .
Music Labels’ pay puts Anirudh on Top Slot
There are a number of top music composers from the South who are delivering exceptional work. One music composer who dominated everyone is Anirudh Ravichander. He is considered for all the films of top stars and the producers are ready to pay him big money. Devi Sri Prasad and Thaman are on the top in […] The post Music Labels’ pay puts Anirudh on Top Slot appeared first on Telugu360 .
మనిషి పరిపూర్ణత సాధించాలంటే అహాన్ని త్యజించాలి..
మనిషి పరిపూర్ణత సాధించాలంటే అహాన్ని త్యజించాలి.. సూర్యప్రభ వాహనంపై శ్రీవారునేత్రపర్వంగా బ్రహ్మోత్సవాలు నిజామాబాద్,
Telangana Police Arrest 208 in Massive Cybercrime Operation Across 137 Bank Branches
In a major operation against cybercrime networks, Telangana Police arrested 208 people during a statewide crackdown on mule bank accounts used to facilitate cyber frauds across the country. The operation, titled “Operation Crackdown 1.0,” was carried out under the supervision of the Telangana State Cyber Security Bureau (TGCSB) after analysing cyber fraud data from the […] The post Telangana Police Arrest 208 in Massive Cybercrime Operation Across 137 Bank Branches appeared first on Telugu360 .
నగరంలో కల్తీ అల్లంవెల్లుల్లి స్వాధీనం
కల్తీ అల్లంవెల్లుల్లి తయారు చేసి విక్రయిస్తున్న వ్యక్తిని ఖైరతాబాద్ జోన్ టాస్క్ఫోర్స్, హబీబ్నగర్ పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. నిందితుడి వద్ద నుంచి రూ.2.20లక్షల విలువైన కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్ను స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం... మల్లేపల్లి, అఫ్జల్సాగర్, గటాల మసీదు సమీపానికి చెందిన మహ్మద్ షారూఖ్ ‘షెహజాదా ఫుడ్ మాస్టర్ పేరు సంస్థను నిర్వహిస్తున్నాడు. నిందితుడు కల్తీ అల్లంవెల్లుల్లి తయారు చేసి హోల్సేల్ కిరాణా షాపులు, ఫుడ్ క్యాటరింగ్ సర్వీస్లకు సరఫరా చేసేవాడు. నాసిరకం అల్లంవెల్లుల్లి కొనుగోలు చేసి వాటిలో అసిటిక్ యాసిడ్, సింథటిక్ ఫుడ్ కలర్స్, గమ్ పౌడర్, ఉప్పు వంటి రసాయనాలను కలిపి ప్లాస్టిక్ కంటైనర్లలో అల్లం వెల్లుల్లి పేస్ట్ను తయారు చేశాడు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు దాడి చేసి ప్టాస్టిక్ డ్రమ్ముల్లో మూత పెట్టకుండా ఉంచాడు, దీంతో దుమ్ము, ఈగలు, ఇతర కలుషితాలకు గురై, వినియోగానికి పనికిరాని కల్తీ అల్లంవెల్లుల్లి పేస్ట్ను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు తీసుకుని ఎఫ్ఎస్ఎస్ఏఐ లైసెన్స్ 2018లోనే ముగిసింది. నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్కు పంపించారు. ఖైరతాబాద్ జోన్ టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ పి. రాఘవేందర్, ఎస్సై జి. శ్రీకాంత్, హబీబ్ నగర్ ఎస్సై కె. శివకుమార్, సిబ్బంది పాల్గొన్నారు.
‘గోపీచంద్ 33’లో సత్యవతిగా రీతు..
మ్యాచో స్టార్ టి.గోపీచంద్... విజనరీ దర్శకుడు సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్పై శ్రీనివాసా చిట్టూరి భారీ స్థాయిలో నిర్మిస్తున్న హిస్టారికల్ మూవీ ‘గోపీచంద్33’తో రాబోతున్నారు. పవన్ కుమార్ సమర్పిస్తున్న ఈ చిత్రం గోపీచంద్ కెరీర్లోనే అత్యంత భారీ చిత్రాలలో ఒకటిగా రూపొందుతోంది. ఈ చిత్రంలో రీతు వర్మ... టి.గోపిచంద్ సరసన కథానాయికగా నటిస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఆమెకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఆమె పాత్ర సత్యవతిని ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ ద్వారా పరిచయం చేశారు. పోస్టర్లో రీతూ వర్మ కమాండింగ్ లుక్లో కనిపిస్తున్నారు. విల్లు ఎక్కుపెట్టి ఏకాగ్రతతో కనిపిస్తూ, ఒక యోధురాలిలా ధైర్యం, సంకల్పాన్ని ప్రతిబింబిస్తున్నారు. పీరియడ్ స్టైల్ దుస్తులు, సంప్రదాయ ఆభరణాలు, యుద్ధానికి సిద్ధంగా ఉన్న లుక్ ఆమె పాత్రలోని పవర్ ని స్పష్టంగా చూపిస్తున్నాయి. ఈ సినిమాలో రీతూ వర్మ పూర్తిగా కొత్త తరహా పాత్రలో కనిపించనున్నారు. 7వ శతాబ్దంలో పర్వత ప్రాంతాల్లో నివసించే ఒక గిరిజన తెగకు చెందిన మహిళగా ఆమె పాత్ర ఉంటుంది. ఆ తెగ సంస్కృతి, ధైర్యం, సహనాన్ని ప్రతిబింబించేలా సత్యవతి పాత్ర రూపుదిద్దుకుంది. తన నటన ద్వారా రీతూ వర్మ ఆ పాత్రకు సహజత్వం, భావోద్వేగాలను తీసుకురానున్నారు. ఈ చిత్రంలో హీరో గోపీచంద్ ఇప్పటివరకు చేయని పాత్రలో కనిపించబోతున్నారు. ఈ పాత్ర కోసం ఆయన పూర్తిగా మేకోవర్ అయి ప్రత్యేకంగా సిద్ధమయ్యారు. సృజనాత్మక కథనాలకు పేరుగాంచిన సంకల్ప్ రెడ్డి, భారత చరిత్రలో వెలుగులోకి రాని ఒక శక్తివంతమైన అధ్యాయాన్ని తెరపై ఆవిష్కరించబోతున్నారు. సినిమా విజువల్ వండర్గా ఉండబోతోంది. ఈ సినిమాకు సౌందర్ రాజన్ సినిమాటోగ్రాఫర్గా చేస్తుండగా, అనుదీప్ దేవ్ సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. అదే సమయంలో పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా సమాంతరంగా కొనసాగుతున్నాయి.
ప్రభుత్వం కాళేశ్వరం 11వ ప్యాకేజీ ద్వారా అంసపూర్తిగా ఉన్న పనులను వెంటనే ప్రారంభించి రైతులకు సాగునీరు అందించాలని కోరుతూ మానేరు బ్రిడ్జిపై మండల రైతులు మంగళవారం ధర్నా నిర్వహించారు. బిజెపి జిల్లా అద్యక్షులు రెడ్డబోయిన గోపి రైతులకు మద్దతు తెలిపారు. జిల్లా కలెక్టర్ వచ్చే వరకు నిరసన ఆపేది లేదంటూ రైతులు భీష్మించుకు కూర్చున్నారు. దాదాపు ఆరగంట సేపు ట్రాఫిక్కు అంతరాయం కలిగింది. సిరిసిల్ల, సిద్దిపేట రహదారుల్లో ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. సంఘటనా స్థలానికి చేరుకున్న రూరల్ సిఐ నాగేశ్వర్రావు జిల్లా ఎస్పి మహేష్ బి గీతేకు పరిస్థితి వివరించారు. జిల్లా అద్యక్షులు గోపితో ఫోన్లో మాట్లాడిన ఎస్పీ పోలీస్ యాక్ట్ అమలులో ఉన్నందున ధర్నాలు చేయవద్దని సూచించారు. ప్రజారవాణాకు ఇబ్బంది కలిగించవద్దని చెప్పారు. తమ సమస్య పరిష్కరించే వరకు పోరాటం ఆపేది లేదంటూ బిజెపి నాయకులు, రైతులు ఆందోళన తీవ్రం చేశారు. పోలీసులు బిజెపి నాయకులను, రైతులను అదుపులోకి తీసుకుని ఠాణాకు తరలించారు. ఈ సందర్భంగా రెడ్డబోయిన గోపి మాట్లాడుతూ తంగళ్లపల్లి మండలంలో 11వ ప్యాకేజి రంగనాయక సాగర్ కెనాల్ నిర్మాణ పనులకు రూ.3కోట్లు కేటాయించి పనులు చేపట్టకపోవడం వల్ల రైతులకు అన్యాయం జరుగుతోందన్నారు. మండలంలోని 15 గ్రామాలకు నీరందించే కెనాల్ నిర్మాణంపై కాంగ్రెస్ ప్రభుత్వం కానీ,స్థానిక ఎమ్మెల్యే కెటిఆర్ పట్టించుకోకపోవడం శోచనీయమన్నారు. కెనాల్ నిర్మాణం జరిగితే 10వేల ఎకరాలకు సాగునీరందుతుందన్నారు. నిధులు మంజూరైనా భూసేకరణ పనులు చేపట్టలేదన్నారు. రైతుల సమస్యలను ప్రభుత్వం పట్టించుకోకపోవడం హేయమైన చర్య అన్నారు. బిజెపి రైతు పోరాటాలకు ఎల్లప్పుడు అండగా ఉంటుందన్నారు. కార్యక్రమంలో బిజెవైఎం జిల్లా అద్యక్షులు రాగుల రాజిరెడ్డి,మండల బిజెపి అద్యక్షులు వెన్నమనేని శ్రీధర్ రావు,సిరిసిల్ల వంశీ, కాళీచరణ్, రైతులు పాల్గొన్నారు.
Aussie Entry గల్ఫ్ లో పెద్దన్న మాయం Andhra prabha Analysis
Aussie Entry గల్ఫ్ లో పెద్దన్న మాయం Andhra prabha Analysis (
ഫാക്ട് ചെക്ക്: യുഎസ് തകർത്ത ഇറാൻ കപ്പലിൻ്റെ വിവരം കൈമാറിയെന്ന് ഇന്ത്യൻ സൈനിക മേധാവി? പ്രചാരണം വ്യാജം
ഐആർഐഎസ് ദേനയുടെ വിവരം ഇസ്രായേലിന് നൽകിയെന്ന് പറയുന്ന വീഡിയോ എഐ നിർമിതമാണ്
KVN Productions: Big Advances paid in Telugu Cinema
KVN Productions is backed by top real estate firm named Prestige Group. They have ventured into Tamil and Kannada languages. They are now in plans to do big films in Telugu and they have paid big advances for several top actors and directors. KVN Productions will make their debut in Telugu with Megastar Chiranjeevi’s film […] The post KVN Productions: Big Advances paid in Telugu Cinema appeared first on Telugu360 .
రూ.8 కోట్లు ఎగ్గొట్టిన ఇద్దరు రైస్ మిల్ యజమానుల అరెస్టు…
రూ.8 కోట్లు ఎగ్గొట్టిన ఇద్దరు రైస్ మిల్ యజమానుల అరెస్టు… జన్నారం, ఆంధ్రప్రభ
శ్రీశైలం వెళ్లే భక్తులు ఓవర్లోడ్ ప్రయాణాలు చేయవద్దు..
శ్రీశైలం వెళ్లే భక్తులు ఓవర్లోడ్ ప్రయాణాలు చేయవద్దు.. ట్రాఫిక్ నియమాలు పాటించాలని ఎస్పీ
52 school |ఘనంగా సావిత్రిబాయి ఫూలే వర్ధంతి
52 school | ఘనంగా సావిత్రిబాయి ఫూలే వర్ధంతి తిరువూరులో నివాళులు అర్పించిన
ప్రకృతి వ్యవసాయ పొలాలను పరిశీలించిన విదేశీ బృందం……
ప్రకృతి వ్యవసాయ పొలాలను పరిశీలించిన విదేశీ బృందం…… పెనుగంచిప్రోలు, ఆంధ్రప్రభ : ప్రకృతి
war impact |ఈఎంఐలపై ప్రభావం ఉంటుందా?
war impact | ఈఎంఐలపై ప్రభావం ఉంటుందా? war impact | యుద్ధం
పవర్ లిఫ్టింగ్ విజేతకు అభినందనలు
పవర్ లిఫ్టింగ్ విజేతకు అభినందనలు ఇబ్రహీంపట్నం, ఆంధ్రప్రభ : పవర్ లిఫ్టింగ్ పోటీ
చిన్నారుల ప్రాణం కోసం.. వికలాంగుడి మహా విరాళం
చిన్నారుల ప్రాణం కోసం.. వికలాంగుడి మహా విరాళం పిల్లల వైద్యం కోసం రూ.
మూడేళ్లలో గ్రామపంచాయతీలకు శాశ్వత భవనాలు: భట్టి విక్రమార్క
రాబోయే మూడేళ్లలో రాష్ట్రంలో శాశ్వత భవనాలు లేని గ్రామపంచాయతీలన్నింటికి శాశ్వత భవనాలు నిర్మించాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. ఆ మేరకు పంచాయతీరాజ్ శాఖ ప్రణాళికలు సిద్ధం చేసుకుని ముందుకు పోవాలని సూచించారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సచివాలయంలో ప్రీ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా మంత్రి సీతక్కతో కలిసి ఆయా శాఖలపై మంగళవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మాట్లాడుతూ స్థలాలు అందుబాటులో ఉన్నచోట తహసీల్దార్ కార్యాలయాలు, ఎంపీడీవో కార్యాలయాలు కలిపి నిర్మించే అవకాశాలు పరిశీలించాలని సూచించారు. అంగన్వాడి కేంద్రాల్లో చిన్నారుల ఆరోగ్యంపై దృష్టి పెట్టాలని సూచించారు. చిన్నారుల మెదడు బలంగా ఎదిగేందుకు అవసరమైన పౌష్టిక ఆహారంతో పాటు బోధనా పద్ధతులతో వారికి తర్ఫీదు ఇవ్వాలని సూచించారు. పట్టణాల్లో రహదారులపైన కొంత మంది చంటి బిడ్డలను పెట్టుకొని యాచక వృత్తి కొనసాగిస్తున్న వారందరినీ శిశు విహార్లో తీసుకొని అవసరమైన చర్యలు చేపట్టాలని రోడ్లపై చంటి బిడ్డలు పట్టపగలు ఎండకు, వర్షాకాలంలో వానకు తడిసి వారి విలువైన బాల్యం మసకబారి పోతుందని అన్నారు. ఆ విధంగా జరగడానికి అవకాశం లేకుండా చూడాలని డిప్యూటీ సీఎం తెలిపారు.
ఇరాన్ పై అమెరికా ఇజ్రాయిల్ యుద్ధాన్ని ఆపివేయాలి…
ఇరాన్ పై అమెరికా ఇజ్రాయిల్ యుద్ధాన్ని ఆపివేయాలి… భారత్ అమెరికా వాణిజ్య ఒప్పందాన్ని
కూటమి ప్రభుత్వం అవినీతి, అరాచకాలను ప్రోత్సహించదు
కూటమి ప్రభుత్వం అవినీతి, అరాచకాలను ప్రోత్సహించదు కోడూరు, ఆంధ్రప్రభ : ఈ ప్రభుత్వం
డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణానికి కలిసికట్టుగా పనిచేయాలి
డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణానికి కలిసికట్టుగా పనిచేయాలి స్టేషన్ ఘన్ పూర్, ఆంధ్రప్రభ
మద్యం కోసం మగ శిశువును అమ్మేసిన తల్లి
మద్యానికి డబ్బులు లేకపోవడంతో కన్నబిడ్డనే కసాయి తల్లి విక్రయించింది. మెదక్ జిల్లాలో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.వివరాలలోకి వెళితే..పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం..మెదక్ జిల్లా హవేలీ ఘనపూర్ మండలంలోని లింగసానిపల్లి తాండాకు చెందిన మంజుల అనే మహిళ మహిపాల్ అనే వ్యక్తితో గత కొన్నేళ్లుగా సహజీవనం చేస్తోంది. మంజుల ఫిబ్రవరి 10న మెదక్లోని మాతా శిశు సంరక్షణ కేంద్రంలో మగ శిశువుకు జన్మనిచ్చింది. అయితే మద్యానికి బానిసైన మంజుల డబ్బులు లేకపోవడంతో తన బిడ్డను విక్రయించాలని నిర్ణయించింది. మంజుల తన ప్రియుడితో కలిసి కామారెడ్డి జిల్లాకు చెందిన ఓ దంపతులకు రూ.1.70 లక్షలకు శిశువును విక్రయించింది. మగశిశువు పుట్టిన వారం రోజులకే ఈ దారుణం జరిగింది. అయితే బాలింతకు ఇవ్వాల్సిన గుడ్లు, ఆహార పదార్థాలు తీసుకోవడానికి ఎవరూ రాకపోవడంతో అంగన్వాడీ టీచర్ మంజుల ఇంటికి వెళ్లింది. శిశువు లేకపోవడాన్ని గమనించిన అంగన్వాడీ టీచర్ అనుమానంతో ఐసీడీఎస్ అధికారులు, పోలీసులకు సమాచారం అందించడంతో అసలు నిజం బయటపడింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చినప్పటికీ వెంటనే స్పందించిన అధికారులు శిశువును, తల్లి మంజులను సఖి కేంద్రానికి తరలించారు. మహిపాల్ మొదటి భార్యకు విడాకులు ఇచ్చి మంజులతో కలిసి జీవిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
కార్పోరేషన్ లో ఏసీబీ అధికారుల ఆకస్మిక తనిఖీలు
కార్పోరేషన్ లో ఏసీబీ అధికారుల ఆకస్మిక తనిఖీలు విజయవాడ ఆంధ్రప్రభ : విజయవాడ
అర్హులైన ఓటర్లను తొలగించే ప్రసక్తే లేదు: ప్రధాన ఎన్నికల కమిషనర్
ఓటర్ల జాబితా నుంచి అర్హులైన ఏ ఒక్క ఓటరును తొలగించేది లేదని ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ స్పష్టం చేశారు. పశ్చిమబెంగాల్లో ప్రశాంతంగా ఎన్నికలు జరపడానికే ఎన్నికల సంఘం మొదటి ప్రాధాన్యం ఇస్తుందని చెప్పారు. ఎన్నికల ప్రక్రియలో ప్రభుత్వ ఉద్యోగులందరూ ఈసీ ఆదేశాల మేరకు పనిచేయాల్సి ఉంటుందని, ఎలాంటి లోటుపాట్లను సహించేది లేదని తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి వివిధ రాజకీయ పార్టీలు, అధికారులతో వరుస సమావేశాల అనంతరం మీడియాతో సీఈసీ మంగళవారం నాడు మాట్లాడారు. పశ్చిమబెంగాల్లో 80,000 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయని, వీటిలో 61,000 బూత్లు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నాయని సీఈసీ చెప్పారు. ఓటింగ్ ప్రక్రియలో పారదర్శకత, అవకతవకల నిరోధానికి అన్ని పోలింగ్ బూత్లలో వెబ్కాస్టింగ్ ప్రక్రియ అమలు చేస్తామని తెలిపారు. రాజ్యంగం ప్రకారమే ఎస్ఐఆర్ ప్రక్రియ నిర్వహించామని, పూర్తిగా పారదర్శకతంగా జరిగిందని తెలిపారు. మరోవైపు సీఈసీకి మంగళవారంనాడు కూడా నిరసనల సెగ తప్పలేదు. ఉదయం దక్షిణేశ్వర్ కాళి ఆలయాన్ని సందర్శించేందుకు వచ్చినప్పుడు కొందరు నల్లజెండాలతో నిరసన తెలుపుతూ ‘గో బ్యాక్’ నినాదాలు చేశారు.
పశ్చిమ బెంగాల్ సర్కార్పై సుప్రీం ఆగ్రహం
పశ్చిమబెంగాల్లో ఎస్ఐఆర్ పక్రియలో న్యాయాధికారులను అనుమానించడంపై సుప్రీంకోర్టు మంగళవారంనాడు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. న్యాయవ్యవస్థపై అనుమానాలు వద్దని రాష్ట్ర ప్రభుత్వానికి హితవు పలికింది. న్యాయాధికారులు ఓవర్ టైం పనిచేసి ఓటర్ల జాబితాను పరిశీలిస్తుంటే వారి పనితీరుపై అనుమానాలు వ్యక్తం చేయడం ఏంటని సీజేఐ సూర్యకాంత్ ప్రశ్నించారు. జ్యుడిషియల్ అధికారులను కోర్టు నియమించడంపై ప్రశ్నలు లేవనెత్తుతూ దాఖలైన తాజా పిటిషన్లపై విచారణ సందర్భంగా ధర్మాసనం మండిపడింది.‘న్యాయాధికారుల నుంచి ఇంతకంటే ఇంకా ఎలాంటి త్యాగాలు మీరు కోరుకుంటున్నారు? తొలిగించిన ఓటర్లకు సంబంధించిన కేసులను పరిశీలించేందుకు న్యాయాధికారులు ఓవర్ టైమ్ పనిచేస్తున్నారు. వారిని అనుమానించే చర్యలను సహించేది లేదు’ అని సీజెఐ వ్యాఖ్యానించారు. ఓటర్ల జాబితా నుంచి తమను తొలగించారంటూ వస్తున్న అభ్యర్థనలను పరిశీలిస్తున్న న్యాయాధికారులకు తగిన లాజిస్టిక్ సపోర్ట్ అందించాలని ఎన్నికల కమిషన్, మమతా బెనర్జీ ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది. హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తులు, మాజీ న్యాయమూర్తులతో అప్పిలేట్ ట్రిబ్యునల్స్ ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు తాజా ఆదేశాల్లో పేర్కొంది.
ఈ నెల 13న రైతుల ఖాతాల్లోకి పీఎం కిసాన్ నిధులు
దేశంలోని కోట్లాది మంది రైతులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. పీఎం కిసాన్కు సంబంధించిన 22వ విడత నిధులు ఈ నెల 13న రైతుల ఖాతాల్లో జమ కానున్నాయి. దేశ వ్యాప్తంగా రూ.9.32 కోట్ల మంది రైతుల ఖాతాల్లో రూ.2000 వేల చొప్పున జమ కానున్నాయి. అస్సాంలోని గువాహతి వేదికగా నిర్వహించే కార్యక్రమంలో పీఎం- కిసాన్ నిధులను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విడుదల చేయనున్నట్లు వ్యవసాయశాఖ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. ప్రతి ఏటా మూడు దఫాలుగా రూ.2 వేల చొప్పున మొత్తం రూ.6వేలు రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నారు. ఈ ఏడాది మొత్తం రూ.19వేల కోట్ల నిధులు విడుదల చేయనున్నారు. గత ఏడాది నవంబర్ 19వ తేదీన 21వ విడత పీఎం-కిసాన్ నిధులు విడుదల చేశారు. ఈ పథకం ద్వారా దేశంలో పదకొండు కోట్ల మంది రైతులకు లబ్ధి చేకూరనుంది.
వేసవి దృష్ట్యా ముందస్తు ఏర్పాట్లు చేయండి..
వేసవి దృష్ట్యా ముందస్తు ఏర్పాట్లు చేయండి.. ఉపాధి హామీ పనులు వేగవంతం చేయాలి..తిరువూరు
ఉత్పత్తులను కొనుగోలు చేసి చేయూత అందించాలి..
ఉత్పత్తులను కొనుగోలు చేసి చేయూత అందించాలి.. పెనమలూరు, ఆంధ్రప్రభ : జిల్లాలో స్వయం
మృతుని కుటుంబానికి ఆర్థిక సహయం అందజేత
విశాలాంధ్ర – పెద్దకడబూరు : మండల పరిధిలోని గవిగట్టు గ్రామానికి చెందిన హరిజన ఉశేని ఇటీవల అనారోగ్యంతో భాధపడుతూ సోమవారం మృతి చెందాడు. విషయం తెలుసుకున్న గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకులు గవిగట్టు మునిస్వామి, ఈరన్న మంగళవారం మృతుని కుటుంబాన్ని పరామర్శించి ఓదార్చి ధైర్యం చెప్పారు. అనంతరం భమట్టి ఖర్చులకు గాను 30వేల రూపాయలు టిడిపి నాయకులు మునిస్వామి, గ్రామ విఆర్వో నర్సింహులు చేతులు మీదుగా మృతుని కుటుంబసభ్యులకు అందజేశారు. తమ కుటుంబానికి ఆర్థిక సహాయం చేసినందుకు […] The post మృతుని కుటుంబానికి ఆర్థిక సహయం అందజేత appeared first on Visalaandhra .
కూటమి ప్రభుత్వంలోనే గ్రామాలకు మహర్దశ
విశాలాంధ్ర – పెద్దకడబూరు : కూటమి ప్రభుత్వంలోనే గ్రామాలకు మహర్దశ వచ్చిందని టీడీపీ బీసీ సాధికార సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు మల్లికార్జున, మండల ప్రధానకార్యదర్శి మొట్రు రామాంజనేయులు, బూత్ యూనిట్ ఇంచార్జీ తలారి అంజి అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని స్థానిక లక్ష్మిపేటలో ఉపాధి హామీ పథకం కింద సీసీ రోడ్డు నిర్మాణ పనులను వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కూటమి ప్రభుత్వం ముందు […] The post కూటమి ప్రభుత్వంలోనే గ్రామాలకు మహర్దశ appeared first on Visalaandhra .
Dacoit Poster: Adivi Sesh’s Wounded Grit
Adivi Sesh’s upcoming love–action–revenge saga Dacoit continues to raise intrigue, and the latest poster only amplifies the intensity surrounding the film. While the team is currently shooting a song on a specially constructed set at the Aluminium Factory, the makers dropped a striking new image that instantly commands attention. In the poster, Sesh appears in […] The post Dacoit Poster: Adivi Sesh’s Wounded Grit appeared first on Telugu360 .
లారీ బీభత్సం.. ప్రమాదంలో మామా అల్లుళ్లు దుర్మరణం
లారీ బీభత్సం.. ప్రమాదంలో మామా అల్లుళ్లు దుర్మరణం నకరికల్లు, ఆంధ్రప్రభ: నకరికల్లు అడ్డరోడ్డు
కేజీబీవీలో ఆన్ లైన్ దరఖాస్తులు ఆహ్వానం..
కేజీబీవీలో ఆన్ లైన్ దరఖాస్తులు ఆహ్వానం.. రాప్తాడు, ఆంధ్రప్రభ : ప్రస్తుతం విద్యను
Chay Mania: Vrushakarma Strikes Record Deal
Naga Chaitanya is on a career-defining high, and his upcoming mystical thriller Vrushakarma has just amplified the buzz to an all-time peak. After delivering the blockbuster Thandel, Chay has now stepped into a completely new cinematic zone- one packed with mystique, scale, and a character that demands an intense physical and stylistic transformation. The recently […] The post Chay Mania: Vrushakarma Strikes Record Deal appeared first on Telugu360 .
ప్రజలకు అందమైన పార్కునందిస్తాం…
ప్రజలకు అందమైన పార్కునందిస్తాం… రాప్తాడు, ఆంధ్రప్రభ : రాప్తాడు అయ్యవారిపల్లి ప్రజలకు అందమైన
గ్యాస్ కొరతతో... మూతబడే స్థితిలో హైదరాబాద్ హోటల్స్#Hyderabad#GasShortage#CommercialGas#HotelIndustry
ఆలయాలకు రక్షణ కరువు దేవతా మూర్తులపై దాడులు జరగడం హేయమైన చర్య నిజామాబాద్,
డ్రగ్స్ రహిత సమాజాన్ని నిర్మిద్ధాం
డ్రగ్స్ రహిత సమాజాన్ని నిర్మిద్ధాం ఏసీపీ ప్రశాంత్ రెడ్డి హసన్ పర్తి, ఆంధ్రప్రభ
రాజ్యసభలో తెలంగాణ గలాన్ని వినిపించాలి…
రాజ్యసభలో తెలంగాణ గలాన్ని వినిపించాలి… నర్సంపేట, ఆంధ్రప్రభ : రాజ్యసభలో తెలంగాణ గలాన్ని
తలుపులు తీయాలంటే టెన్షన్.. ఖమ్మం, ఆంధ్రప్రభ : ఖమ్మంలో ఇప్పటికే వాయు కాలుష్యం
Nadendla Manohar : బ్లాక్ మార్కెట్ చేస్తే కఠిన చర్యలు : నాదెండ్ల మనోహర్
గ్యాస్ సరఫరాపై మంత్రి నాదెండ్ల మనోహర్ ఉన్నతాధికారులతో మంగళవారం సమీక్ష చేశారు
గీత కార్మికుడి కుటుంబాన్ని ఆదుకోవాలి
గీత కార్మికుడి కుటుంబాన్ని ఆదుకోవాలి హాసన్ పర్తి, ఆంధ్రప్రభ : గీత కార్మికుడి
నాబార్డ్ క్రెడిట్ ప్లాన్ పుస్తకం ఆవిష్కరణ
నాబార్డ్ క్రెడిట్ ప్లాన్ పుస్తకం ఆవిష్కరణ కర్నూలు బ్యూరో, ఆంధ్రప్రభ: జిల్లా అభివృద్ధికి
Union Cabinet : కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలివే
కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది
Hyderabad : గ్యాస్ కొరతతో... హోటళ్లు క్లోజ్ అవుతాయా?
హైదరాబాద్ లో హోటళ్లు మూతబడే పరిస్థితికి చేరుకున్నాయి
నకిలీ యాప్ల నుండి రక్షించుకోడం ఎలా
నకిలీ యాప్ల నుండి రక్షించుకోడం ఎలా హైదరాబాద్, ఆంధ్రప్రభ : 2024లో భారతదేశంలో
Geetha Film Distribution releasing Deewana this summer: Intense Love Tale Loading
Young actor Harshith Reddy, who made his big-screen debut with Samantha’s Subham, is gearing up for his next romantic outing titled Deewana. Directed by Sreekanth Sangishetty, the film is produced by Vasudev Koppineni and Sridevi Karyampudi under the banners of Arha Media and V Studios. The film gets big boost with prestigious Geetha Film Distribution […] The post Geetha Film Distribution releasing Deewana this summer: Intense Love Tale Loading appeared first on Telugu360 .
rs60+ |గ్యాస్ కొరత… నిజమెంత? యుద్ధ ప్రభావమా లేక కృతిమ కొరతా?
rs60+ | గ్యాస్ కొరత… నిజమెంత? యుద్ధ ప్రభావమా లేక కృతిమ కొరతా?
కేజీబీవీలలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం
విశాలాంధ్ర-రాప్తాడు(అనంతపురం జిల్లా) : మండల కేంద్రంలోని కస్తూర్భా గాంధీ బాలికల విద్యాలయంలో 2026-27 విద్యా సంవత్సరానికి వివిధ తరగతుల్లో ప్రవేశాలకు ఆన్లైన్ దరఖాస్తులు కోరుతున్నట్లు విద్యాలయ ప్రత్యేక అధికారి కె. ముత్యాలమ్మ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.6వ తరగతిలో మొత్తం 40 సీట్లు, ఇంటర్ మొదటి సంవత్సరం బైపీసీలో 40 సీట్లు ఉన్నాయన్నారు.7 నుండి 10వ తరగతి వరకు, ఇంటర్ రెండో సంవత్సరం బైపీసీలో ప్రస్తుతం ఖాళీగా ఉన్న సీట్లకు కూడా దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఈ నెల12వ […] The post కేజీబీవీలలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం appeared first on Visalaandhra .
Press Meet |పార్టీ మార్పుపై జీవన్ రెడ్డి వ్యాఖ్యలు
Press Meet | పార్టీ మార్పుపై జీవన్ రెడ్డి వ్యాఖ్యలు Press Meet
సమాజంలో జరుగుతున్న మోసాలు, అఘాయిత్యాలపై అప్రమత్తంగా ఉండాలి
విశాలాంధ్ర-రాప్తాడు (అనంతపురం జిల్లా) : సమాజంలో నిత్యం ఎక్కడో ఒకచోట జరుగుతున్న మోసాలు, అఘాయిత్యాలపై విద్యార్థులు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని అనంతపురం రూరల్ డివిజన్ ఇన్చార్జి డిఎస్పి మహబూబ్ బాషా సూచించారు. ఎస్పీ జగదీష్ గారి ఆదేశాల మేరకు మంగళవారం గొల్లపల్లి వద్ద ఉన్న మాంటిస్సోరి ఎలిట్ పాఠశాలలో ఎండి కృష్ణ భరత్, కరస్పాండెంట్ కృష్ణ సమీరా ఆధ్వర్యంలో అవగాహన సదస్సును నిర్వహించారు.ఈ సందర్భంగా శక్తి టీం సభ్యులు సురక్ష వాహనంలోని డిజిటల్ స్క్రీన్ ద్వారా సైబర్ […] The post సమాజంలో జరుగుతున్న మోసాలు, అఘాయిత్యాలపై అప్రమత్తంగా ఉండాలి appeared first on Visalaandhra .
AP Government Begins Evacuation of Telugu Citizens from Gulf Amid Iran War Tensions
The ongoing conflict involving Iran, Israel, and the United States has created anxiety across West Asia. Iranian forces have reportedly targeted American bases in several Gulf countries. This escalating situation has left many Indians, including a large number of Telugu citizens, worried about their safety. Many of them are now trying to return home but […] The post AP Government Begins Evacuation of Telugu Citizens from Gulf Amid Iran War Tensions appeared first on Telugu360 .
రైతుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం అండ
విశాలాంధ్ర-రాప్తాడు (అనంతపురం జిల్లా) : రైతుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం నిరంతరం అండగా ఉంటుందని, సాగులో రైతన్నలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకుంటుందని టిడిపి మండల ఇన్చార్జి ధర్మవరపు మురళీ పేర్కొన్నారు. బుక్కచెర్ల సొసైటీ వద్ద రైతులకు ఎరువుల పంపిణీ చేయగా ముఖ్య అతిథులుగా ఏడీసీసీ ఛైర్మన్ కేశవరెడ్డి, డీసీఎంఎస్ ఛైర్మన్ నెట్టెం వెంకటేష్, మార్కెట్ కమిటీ చైర్మన్ సుధాకర్, ఏడిఏ అల్తాఫ్ అలీ ఖాన్, ఏఓ కృష్ణ చైతన్య హాజరయ్యారు. వారు మాట్లాడుతూ రైతుల సమస్యల […] The post రైతుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం అండ appeared first on Visalaandhra .
కీలక నిర్ణయం... గ్యాస్ వినియోగదారులూ అలెర్ట్
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గ్యాస్ సిలిండర్లపై నియంత్రణ విధిస్తూ నిర్ణయం తీసుకుంది
Chandrababu Pushes Tourism and Sports Projects to Boost Amaravati’s Global Identity
The Andhra Pradesh government is taking fresh steps to accelerate the development of Amaravati as a modern capital with global appeal. Chief Minister N. Chandrababu Naidu has directed officials to move forward with major tourism and sports projects while ensuring that Amaravati reflects the cultural pride and heritage of Telugu people. Key decisions were taken […] The post Chandrababu Pushes Tourism and Sports Projects to Boost Amaravati’s Global Identity appeared first on Telugu360 .
అంగన్వాడి పరిశుభ్రత పక్షోత్సవాలు
విశాలాంద్ర -వలేటివారిపాలెం (ప్రకాశం జిల్లా ) : కందుకూరు ప్రాజెక్టు వలేటివారిపాలెం మండలంలోని నూకవరం అంగన్వాడి సెంటర్ లో సిడిపిఓ కే ఉషారాణి సూచనల మేరకు అంగన్వాడి కేంద్రంలో అంగన్వాడి పరిశుభ్రతపక్షోత్సవాలను ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఐసిడిఎస్ సూపర్వైజర్ కే సునీత పాల్గొన్నారు ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ మార్చి ఒకటవ తేదీ నుండి 15 వరకు అంగన్వాడీ పరిశుభ్రత పక్షోత్సవాలు జరగనున్నట్లు తెలిపారు కేంద్రాల్లో పోషకాహార పరిశుభ్రత పాటించి గర్భిణీలు బాలింతలు చిన్నారులకు […] The post అంగన్వాడి పరిశుభ్రత పక్షోత్సవాలు appeared first on Visalaandhra .
Prabhas – Ntr |నీల్ ప్లాన్ ఇదేనా..?
Prabhas – Ntr | నీల్ ప్లాన్ ఇదేనా..? Prabhas – Ntr
చెరువు కట్ట బలోపేతానికి నిర్దిష్ట చర్యలు
-టీడీపీ మండల ఇంచార్జి ధర్మవరపు మురళీ విశాలాంధ్ర-రాప్తాడు : మండల కేంద్రంలోని రాప్తాడు చెరువు కట్టను బలోపేతానికి నిర్ధిష్ట చర్యలు చేపట్టడంపాటు నీటి వనరులకు జీవం పోసేందుకు సమగ్ర ప్రణాళికలు రూపొందించామని టీడీపీ మండల ఇంచార్జి ధర్మవరపు మురళీ తెలిపారు. రాప్తాడు, అయ్యవారిపల్లి మధ్యలోని చెరువు ప్రాంతంలో పునరుద్ధరణకు మంగళవారం ఏడీసీసీ చైర్మన్ ముంటిమడుగు కేశవరెడ్డి, డి.సి.ఎం.ఎస్ చైర్మన్ నెట్టెం వెంకటేష్, మార్కెట్ కమిటీ చైర్మన్ సుధాకర్ నాయుడు, సర్పంచ్ సాకే తిరుపాలు, ప్రసన్నాయపల్లి శీనా, ఎంపీడీవో […] The post చెరువు కట్ట బలోపేతానికి నిర్దిష్ట చర్యలు appeared first on Visalaandhra .
ഫാക്ട് ചെക്ക്: ബിജെപിയിലേക്ക് പോകുമെന്ന് രാജ്മോഹൻ ഉണ്ണിത്താൻ? പ്രചാരണം വ്യാജം
2018ലെ ഒരു അഭിമുഖ വീഡിയോ എഡിറ്റ് ചെയ്താണ് പ്രചരിക്കുന്നത്
హెచ్పీవీ టీకా కార్యక్రమానికి శ్రీకారం
హెచ్పీవీ టీకా కార్యక్రమానికి శ్రీకారం ప్రభుత్వ వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలి: మంత్రి
Vijay Devarakonda |లైనప్ అదిరింది..
Vijay Devarakonda | లైనప్ అదిరింది.. Vijay Devarakonda | విజయ్ దేవరకొండ
నూతన గవర్నర్ శివ ప్రతాప్ శుక్లాకు ఘన స్వాగతం పలికిన సిఎం
హైదరాబాద్: తెలంగాణకు నూతన గవర్నర్ గా నియమితులైన శివ ప్రతాప్ శుక్లా రాష్ట్రానికి విచ్చేసిన సందర్భంగా రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి స్వాగతం పలికారు. గవర్నర్ కు స్వాగతం పలికిన వారిలో ముఖ్యమంత్రితో పాటు మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణా రావు, డిజిపి బి. శివధర్ రెడ్డితో పాటు ఇతర ఉన్నతాధికారులు ఉన్నారు.
పొదుపు చేయడంలోనే కాదు సహాయం చేయడంలోనూ ముందున్నాం: నూతనకల్ మహిళా సంఘాలు
సూర్యాపేట: మేము పొదుపు చేయడంలోనే కాదు సహాయం చేయడంలో లోనూ ముందున్నామని నూతనకల్ మండల కేంద్రంలో ఉన్న మహిళా సంఘాలు నిరూపిస్తున్నాయి. 40 సంఘాలకు సంబంధించిన అధ్యక్షులు ఒక సంఘ బంధంగా ఏర్పడి సమూహంగా సమిష్టి నిర్ణయాలు తీసుకుంటూ, సామాజిక సేవలో చురుకుగా పాల్గొంటున్నారు. మేము ఆర్థికంగా స్థిరపడమే కాదు మా తోటి మహిళల, వృద్ధుల అభాగ్యుల బాధ్యత మాకు ముఖ్యమే అంటున్నా నూతనకల్ సంఘ బంధం మహిళా సమూహంపై అందిస్తున్న ప్రత్యేక కథనం.. సూర్యాపేట జిల్లా నూతనకల్ మండల కేంద్రంలో 40 సంఘాలలో అధ్యక్షులుగా వ్యవహరిస్తున్న మహిళా సంఘాల అధ్యక్షులు అంతా కలిసి సంఘ బంధంగా ఏర్పడి ఒక సమూహంగా సామాజిక బాధ్యతతో వృద్ధులు, ఆదరణ లేని వారికి నిస్సహాయులైన చిన్నారులకి చేయూతనిస్తున్నారు. తల్లిదండ్రులను కోల్పోయిన విద్యార్థిని విద్యార్థులకు విద్యకు సంబంధించిన మెటీరియల్స్ తో పాటు ఆర్థికంగా సహాయం చేస్తున్నారు. గ్రామంలో ఎక్కడ బాల్య వివాహం జరిగిన వెంటనే వీరి సమూహం అక్కడికి చేరుకొని వివాహాన్ని జరగకుండా నివారించడంతో పాటు తల్లిదండ్రులకు సరైన అవగాహన కల్పించడంలో వీరు కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇక గ్రామంలోని వృద్ధులు నిరాశ్రయులకి ఏ ఇబ్బంది అయినా మేమున్నామంటూ నిత్యవసరాలతో పాటు ఆర్థికంగా సహాయం చేస్తున్నారు. సంఘ బంధ సభ్యులు భాగ్యలక్ష్మి, దూరదర్శన్ తో మాట్లాడుతూ.... పొదుపు చేయడమే కాదు మాకు ఉన్నంతలో మేము కొంత సేవకు వినియోగించడం మాకు ఎంతో తృప్తినిస్తుందని అన్నారు. మరో సభ్యురాలు మౌనిక మాట్లాడుతూ ఇతరులకు సహాయం చేయడంలోనే నిజమైన ఆనందం ఉందని, మహిళా సంఘంలో పొదుపు చేస్తూ తాము ఆర్థికంగా స్థిరపడడడంతో ఎంతో ది ఇబ్బందుల నుంచి బయటపడ్డామని వివరించారు. ఈ రకంగా మేము సేవ చేయడం అదృష్టంగా భావిస్తున్నామన్నారు. వృద్ధాప్యంలో ఉండి ఎవరు లేకపోవడంతో నిరాశ్రయులుగా ఉన్న వృద్ధులకి, నిత్యవసర సరుకులు ఆర్థికంగా చేయూతనివ్వడంతో పాటు విద్యార్థుల విషయంలో కూడా ఉదాసీనత గా వ్యవహరిస్తూ సామాజిక సేవలో సంఘం సభ్యులు చురుకుగా పాల్గొంటున్నారు.
గ్యాస్ ధరల పెంపుపై వామపక్షాల సమరశంఖం
విశాలాంధ్ర, నెల్లిమర్ల /కంటోన్మెంట్ :నెల్లిమర్ల విద్యుత్ స్టోర్స్ వద్ద మంగళవారం వామపక్షాల ఆధ్వర్యంలో భారీ నిరసన ప్రదర్శన జరిగింది. పెంచిన గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ సీపీఐ, సీపీఎం నేతలు ముయ్యద పాపారావు, కిల్లంపల్లి రామారావు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం యుద్ధాన్ని సాకుగా చూపి కమర్షియల్ సిలిండర్పై ₹150, గృహ అవసరాల సిలిండర్పై ₹60 పెంచి సామాన్యుల నడ్డి విరిచిందని వారు మండిపడ్డారు. రాష్ట్రంలో ప్రజా సమస్యలను గాలికి వదిలేసి […] The post గ్యాస్ ధరల పెంపుపై వామపక్షాల సమరశంఖం appeared first on Visalaandhra .
పైపులైన్ లీకేజీ పరిష్కారం కోసం సహకరించాలి
కౌన్సిలర్ వెల్లాల లలితమ్మవిశాలాంధ్ర – ఆదోని : ఆదోని మున్సిపాలిటీ పరిధిలోని 35వ వార్డు అమరావతి నగర్ కాలనీలో గత ఒకటిన్నర సంవత్సరం నుండి మెయిన్ రోడ్డులో పైపులైన్ లీకేజీ అవుతోందని ఎన్నిసార్లు అధికారులకు వినతి పత్రాలు ఇచ్చిన లీకేజీ బాగు చేయలేదని కౌన్సిలర్ వెల్లాల లలితమ్మ కౌన్సిల్ సమావేశంలో ఆందోళన వ్యక్తం చేశారు. మంగళవారం ఖచ్ఛితంగా మున్సిపల్ చైర్మన్ లోకేశ్వరి మరియు ఉన్నతాధికారులు వార్డుకు వచ్చి పరిశీలించి పరిష్కారం చూపాలని గట్టిగా డిమాండ్ చేశారు. వెంటనే […] The post పైపులైన్ లీకేజీ పరిష్కారం కోసం సహకరించాలి appeared first on Visalaandhra .
ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు: జీవన్ రెడ్డి
హైదరాబాద్: మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వచ్చిన రోజే తన పరిస్థితి గురించి చెప్పానని కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి తెలిపారు. కాంగ్రెస్ లో కొనసాగాలా వద్దా అనేది ఆలోచించేలా చేశారని అన్నారు. పార్టీ మార్పుపై జీవన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా జగిత్యాలలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, సమయం, సందర్భం వచ్చినప్పుడు నిర్ణయం తీసుకుంటానని తెలియజేశారు. పార్టీ మార్పుపై కార్యకర్తల అభిప్రాయం తీసుకుంటానని జీవన్ రెడ్డి పేర్కొన్నారు.
Collar Ey Etthara Promo From PK’s UBS: Pure Frenzy
As Ustaad Bhagat Singh gears up for its March 19th release, Mythri Movie Makers and director Harish Shankar are turning the heat up with Power Star Pawan Kalyan’s latest musical outing- the promo for third single Collar Ey Etthara. Rockstar Devi Sri Prasad unleashes a thumping mass anthem, supercharged by Ram Miriyala’s raw, soul-stirring vocals […] The post Collar Ey Etthara Promo From PK’s UBS: Pure Frenzy appeared first on Telugu360 .
విద్యార్థుల కొరకు ప్రత్యేక బస్సులు నడపాలని కోరుతూ వినతిపత్రం
విశాలాంధ్ర – కడియం : ప్రతిరోజూ కడియం నుండి రాజమండ్రి వెళ్లి చదువుకునే విద్యార్థినీ విద్యార్థుల కొరకు ఎపిఎస్ ఆర్టీసీ వారు ప్రత్యేక బస్సులు నడపే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతూ కడియం గ్రామానికి చెందిన దొడ్డా దుర్గా చంద్ర రావు (బుజ్జి), చిరుకూరి ప్రభాకర్ లు సోమవారం తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగిన స్పందన కార్యక్రమంలో వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతిరోజు ఉదయం 8 గంటల సమయంలో కడియం విద్యార్థులు […] The post విద్యార్థుల కొరకు ప్రత్యేక బస్సులు నడపాలని కోరుతూ వినతిపత్రం appeared first on Visalaandhra .
నర్సీపట్నంలో ఎం.వి.ఆర్ చారిటబుల్ ట్రస్ట్ జోష్–భారీగా సభ్యత్వాలు
నర్సీపట్నం నియోజకవర్గ ట్రస్ట్ ఇన్చార్జ్ గంటా సూరిబాబు సారథ్యంలో నిర్వహణ అనకాపల్లి జిల్లా, నర్సీపట్నం: ఎం.వి.ఆర్ చారిటబుల్ ట్రస్ట్ సేవా కార్యక్రమాలకు ఆకర్షితులైన నర్సీపట్నం నియోజకవర్గ వాసులు భారీగా ట్రస్ట్లో సభ్యులుగా చేరారు. ఈ మేరకు మంగళవారం జిల్లాలోని నర్సీపట్నం నియోజకవర్గంలో శారద నగర్ లో గల ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాల్ లో ఎం వి ఆర్ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులు, ప్రముఖ వ్యాపారవేత్త ముత్యాల వెంకటేశ్వరరావు(ఎం వి ఆర్) తనయుడు ట్రస్ట్ ప్రతినిధి […] The post నర్సీపట్నంలో ఎం.వి.ఆర్ చారిటబుల్ ట్రస్ట్ జోష్–భారీగా సభ్యత్వాలు appeared first on Visalaandhra .
విద్యాభివృద్ధికి సావిత్రిబాయి పూలే చేసిన సేవలు అమోఘం…
విద్యాభివృద్ధికి సావిత్రిబాయి పూలే చేసిన సేవలు అమోఘం… ఊట్కూర్, ఆంధ్రప్రభ : భారతదేశ
సమస్యలు పరిష్కరించాలని వినతి… పరకాల, ఆంధ్రప్రభ : పరకాల పట్టణంలోని సమస్యలను పరిష్కరించాలని
భక్తి, సేవ, సమాజానికి అంకిత భావం
భక్తి, సేవ, సమాజానికి అంకిత భావం నిజామాబాద్,ఆంధ్రప్రభ : భక్తి, సేవ, సమాజానికి
వెట్టి చాకిరి కార్మికులకు విముక్తి
విశాలాంధ్ర, ఘట్ కేసర్ : రోడ్డు నిర్మాణ పనుల్లో వెట్టి చాకిరి చేస్తున్న కర్మికులను గుర్తించి వారికి రెవెన్యూ అధికారులు విముక్తి కల్పించారు . జాతీయ రహదారి 163 రోడ్డు నిర్మాణ పనుల్లో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా నుండి రెండు కుటుంబాలను ఇక్కడికి తరలించి వారితో వెట్టి చాకిరి చెయిస్తున్న వారిపై నేషనల్ ఆదివాసీ సాలిడారిటీ కౌన్సెల్ న్యాయవాది వలిగొండ విజయరాజు మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ కు వెట్టి చాకిరి కార్మికుల సమస్యపై […] The post వెట్టి చాకిరి కార్మికులకు విముక్తి appeared first on Visalaandhra .

21 C