TG |ఉపాధి పనుల్లో రికార్డులపై ప్రజాదర్బార్
TG | ఉపాధి పనుల్లో రికార్డులపై ప్రజాదర్బార్ రూ.58 వేల రికవరీ, రూ.49
Mancherial |జిల్లాలో మున్సిపల్ పోరు
Mancherial | జిల్లాలో మున్సిపల్ పోరు Mancherial | బెల్లంపల్లి, ఆంధ్రప్రభ :
TG |పోలింగ్ కేంద్ర లలో బారులు తీరిన ఓటర్లు.
TG | పోలింగ్ కేంద్ర లలో బారులు తీరిన ఓటర్లు. TG |
Revanth Reddy | కొడంగల్లో….. Revanth Reddy | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్
Vote | నిజామాబాద్, ఆంధ్రప్రభ : భారత రాజ్యాంగం కల్పిం చిన ఓటు
YSRCP MLAs Arrive, Raise Slogans, Leave Within Minutes
The Andhra Pradesh Assembly Budget Session began today in Amaravati amid political tension and visible drama inside the House. What was expected to be a formal start to the session quickly turned into a brief protest followed by an early walkout by YSRCP legislators. Governor Abdul Nazeer addressed the joint sitting of the Assembly and […] The post YSRCP MLAs Arrive, Raise Slogans, Leave Within Minutes appeared first on Telugu360 .
MLA |ఓటు హక్కు వినియోగించుకున్న అర్బన్ ఎమ్మెల్యే ధనపాల్
MLA | నిజామాబాద్, ఆంధ్రప్రభ : ప్రజలు స్వేచ్ఛగా తమ ఓటు హక్కుని
హైదరాబాద్: అరేయ్ నా కొడకా టిటిడి లడ్డూలో కొవ్వు ఉందని ఎందుకు చెప్పడం లేదని ప్రొఫెసర్ నాగేశ్వర్ రావును ఫోన్ లో కొందరు బెదిరింపులకు దిగారు. టిటిడి లడ్డూ వ్యవహారంలో ప్రొఫెసర్ నాగేశ్వర్ రావుకు గుర్తు తెలియని వ్యక్తులు చేసి బెదిరింపులకు పాల్పడ్డారన్నారు. ఇదే విషయాన్ని మంత్రి లోకేష్ కు చెప్పానని, చర్యలు తీసుకుంటామని మంత్రి సిబ్బంది హామీ ఇచ్చారన్నారు. టిటిడి లడ్డులో జంతు కొవ్వు, పంది కొవ్వు, బాత్రూం కెమికల్స్ కలిశాయని ఎందుకు చెప్పట్లేదని గుర్తు తెలియని వ్యక్తులు అరేయ్ నా కొడకా అంటూ నాగేశ్వర్ రావుపై బూతులు వర్షం కురిపించారు. చెప్పలేని రీతిలో తనని తిట్టారని వాపోయారు. లోకేష్కి ఫోన్ నంబర్లతో సహా పంపితే సమాధానం ఇప్పటివరకు లేదని నాగేశ్వర్ రావు పేర్కొన్నారు.
Governor |ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు..
Governor | ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు.. Governor | ఆంధ్రప్రభ, వెబ్
Makthal |ప్రశాంతంగా కొనసాగుతున్న పోలింగ్
Makthal | మక్తల్ , ఆంధ్రప్రభ : నారాయణ పేట జిల్లా మక్తల్
Nikhil’s Swayambhu Teaser: Mind-blowing Visual Wonder
Hero Nikhil is working ambitiously on his next outing Swayambhu, which is now in the final leg of production, with post-production progressing simultaneously. As the team eyes a summer release, they kickstarted the promotional campaign, by releasing the film’s teaser today in 3D format at Prasad’s PCX Screen in Hyderabad. The narrative pivots around the […] The post Nikhil’s Swayambhu Teaser: Mind-blowing Visual Wonder appeared first on Telugu360 .
Alair |ఓటు హక్కును వినియోగించుకున్న అభ్యర్థులు
Alair | ఆలేరు, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మున్సిపల్
ఓటు హక్కు వినియోగించుకున్న సిఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్: తెలంగాణ వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. బుధవారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు రాష్ట్రవ్యాప్తంగా 7 నగరపాలక సంస్థలు, 116 పురపాలక సంఘాల్లో పోలింగ్ జరుగుతోంది. మొత్తం 8,191 పోలింగ్ కేంద్రాలలో పోలింగ్ జరుగుతోంది. ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు బారులు తీరారు. మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా కొడంగల్లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. డిప్యూటీ ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు కూడా ఓటు హక్కును వినియోగించుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మున్నిపల్ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరుగుతున్నాయి. అక్కడక్కడ స్వల్ప ఘర్షణలు చోటుచేసుకున్నాయి. 13న ఓట్ల లెక్కింపు మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఈనెల 13వ తేదీ ఉదయం 8 గంటలకు ప్రారంభమవుతుంది. ఆ రోజే నగర, పట్టణ ప్రజానీకం ఎవరి వైపు మొగ్గు చూపిందనే ఉత్కంఠకు తెరపడనున్నది. ఈనెల 16వ తేదీన 116 మున్సిపాలిటీల్లో చైర్పర్సన్, వైస్ ఛైర్పర్సన్ ఎన్నిక, 7 కార్పొరేషన్లలో మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక ఉండనుంది. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో పోలీసులు 4,150 మందిని బైండోవర్ చేయగా, 1,183 లైసెన్స్ ఆయుధాలను జమ చేసుకున్నారు. గత నెల 27న ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత మంగళవారం సాయంత్రం వరకు రూ.1,19,68,200 విలువైన నగదు జప్తు చేశారు. నగలు, నగదు, మద్యం, మత్తుపదార్థాలు, ట్యాబ్లు, ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఎన్నికల్లో మూడు ప్రధాన పార్టీలు కాంగ్రెస్, బిఆర్ఎస్, బిజెపిలతో పాటు ఆమ్ ఆద్మీ, బిఎస్పి, ఎఐఎంఐఎం, టిడిపి, వైఎస్ఆర్సిపితోపాటు పలు ఇతర రిజిష్టర్ పార్టీల అభ్యర్థులు, స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. ఆయా పార్టీల నుంచి పోటీ చేసిన రెబల్స్, స్వతంత్రుల్లో కొంతమంది అభ్యర్థులు తమ నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. కాగా, ప్రధాన రాజకీయ పార్టీలైన కాంగ్రెస్, బిఆర్ఎస్, బిజెపి పార్టీల అగ్రనేతలు ఈ ఎన్నికలకు ప్రతిష్టాత్మకంగా తీసుకుని హోరాహోరీ ప్రచారం నిర్వహించారు. పట్టణ ఓటర్ల తీర్పు ఎలా ఉండబోతుందనేది రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.
TG |ఓటు హక్కు వినియోగించుకున్న అభ్యర్థిని సల్ల కృష్ణవేణి
TG | ఓటు హక్కు వినియోగించుకున్న అభ్యర్థిని సల్ల కృష్ణవేణి (బెల్లంపల్లి –
ఓటు హక్కు వినియోగించుకున్న భట్టి
హైదరాబాద్: తెలంగాణ వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. బుధవారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు రాష్ట్రవ్యాప్తంగా 7 నగరపాలక సంస్థలు, 116 పురపాలక సంఘాల్లో పోలింగ్ జరుగుతోంది. ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు బారులు తీరారు. డిప్యూటీ ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు కూడా ఓటు హక్కును వినియోగించుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మున్నిపల్ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరుగుతున్నాయి. అక్కడక్కడ స్వల్ప ఘర్షణలు చోటుచేసుకున్నాయి. మహబూబ్నగర్ 45వ డివిజన్ 5వ బూత్లో దాదాపు 20 నిమిషాల పాటు పోలింగ్ నిలిచిపోయింది. బ్యాలెట్ పేపర్పై అభ్యర్ధులకు కేటాయించిన గుర్తులు తారుమారు కావడంతో పోలింగ్ నిలిచిపోయింది. అభ్యర్థులు పోలింగ్ కేంద్రం వద్ద ఆందోళనకు దిగారు. అభ్యర్థులతో చర్చలు జరిపిన అనంతరం ఓటింగ్ ప్రక్రియను అధికారులు పున:ప్రారంభించారు. రాష్ట్ర ఎన్నికల సంఘం 412 డివిజన్లు, 2569 వార్డుల్లో మున్సిపల్ ఎన్నికలు చేపట్టిన విషయం తెలిసిందే.
కొనసాగుతున్న మున్సిపల్ ఎన్నికల ఓటింగ్
ఫిబ్రవరి10 (జనంసాక్షి) రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ ఎన్ని్కల పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 7 గంటల నుంచే ఓటర్లు తమ ఓటు హక్కును …
In a major relief for students across Andhra Pradesh, the state government has released nearly ₹1,200 crore towards fee reimbursement and scholarships for the 2024–25 academic year. The decision comes following directions from Chief Minister N. Chandrababu Naidu, with the Finance Department issuing the necessary Budget Release Orders on February 10, 2026. The funds cover […] The post Andhra Pradesh Releases ₹1,200 Crore for Fee Reimbursement, Lokesh Assures Students of Continued Support appeared first on Telugu360 .
Luck not in Favour of Vishwambara Director
Young director Vassishta made an impressive debut with Kalyanram’s Bimbisara. He soon bagged an opportunity to direct Megastar Chiranjeevi in Vishwambara. The big-budget socio-fantasy attempt is delayed by more than a year because of the delay in the VFX work and the film is expected to hit the screens later this year. Vassishta has penned […] The post Luck not in Favour of Vishwambara Director appeared first on Telugu360 .
Andhra Pradesh : వైసీపీ నిరసనల మధ్య ప్రారంభమయిన గవర్నర్ ప్రసంగం
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి.
AITUC |దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలి..
AITUC | దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలి.. AITUC, మునుగోడు, ఆంధ్రప్రభ :
తోలుబొమ్మలాట కళాకారుల సమస్యలను పరిష్కరించండి
-ధర్మవరం టీడీపీ ఇన్చార్జ్ పరిటాల శ్రీరామ్ కు కళాకారుల వినతి ధర్మవరం: తోలుబొమ్మలాటను వృత్తిగా చేసుకొని జీవనం సాగిస్తున్న తమ సమస్యలను పరిష్కరించాలని ధర్మవరం నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జ్ పరిటాల శ్రీరామ్ కళాకారులు విన్నవించారు. అనంతపురంలోని క్యాంపు కార్యాలయంలో తోలుబొమ్మలాట కళాకారులు టిడిపి నాయకులతో కలిసి పరిటాల శ్రీరామ్ ను కలిశారు. కండేగంగాదర్, సిండే శ్రీనివాసులు, కండే రామాంజినేయులు, తులసీరావులు 25వ వార్డు టీడీపీ ఇన్చార్జ్ భీమనేని ప్రసాద్ నాయుడు, ,చీమల రామాంజి, చీమల సూరిలతో పాటు […] The post తోలుబొమ్మలాట కళాకారుల సమస్యలను పరిష్కరించండి appeared first on Visalaandhra .
T20 World Cup : తోపు టీంలకు షివరింగ్...తగ్గేదే లేదంటున్నఅంచనా లేని జట్లు
టీ20 ప్రపంచ కప్ లో చిన్న టీంలను అలక్ష్యం చేస్తూ బరిలోకి దిగితే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది.
హీరోయిన్ల దుస్తులపై నటి ఇంద్రజ సెన్సేషనల్ కామెంట్స్
టాలీవుడ్ సీనియర్ నటుడు శివాజీ నిన్న రాత్రి ఒక సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్లో హీరోయిన్ల డ్రెస్సింగ్ పై చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాన్ని రేకెత్తించిన విషయం తెలిసిందే. తాజాగా నటి ఇంద్రజ హీరోయిన్ల దుస్తుల విషయంలో చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చకు దారితీశాయి. సాధారణంగా వివాదాలకు దూరంగా ఉండే ఇంద్రజ గారు ఈ అంశంపై తన అభిప్రాయాన్ని కుండబద్ధలు కొట్టినట్టు చెప్పారు. హీరోయిన్లు తెరపై కనిపించేటప్పుడు లేదా బయట కార్యక్రమాలకు వెళ్లేటప్పుడు వేసుకునే దుస్తులు గౌరవప్రదంగా ఉండాలని ఆమె అభిప్రాయపడ్డారు. నటీనటులను యువత ఫాలో అవుతుంటారు కాబట్టి వారు వేసుకునే దుస్తులు సమాజంపై ముఖ్యంగా ఆడపిల్లలపై ప్రభావం చూపుతాయని ఆమె పేర్కొన్నారు. శరీరాన్ని ప్రదర్శించడం మాత్రమే అందం కాదని, సంప్రదాయబద్ధమైన దుస్తుల్లో కూడా హీరోయిన్లు ఎంతో అందంగా కనిపిస్తారని ఆమె ఉదాహరణలతో చెప్పారు. తను ఎవరినీ వ్యక్తిగతంగా విమర్శించడం లేదని, ప్రస్తుత ట్రెండ్ మరియు మారుతున్న ఫ్యాషన్ విలువలను దృష్టిలో ఉంచుకుని ఈ సూచనలు చేస్తున్నానని ఆమె స్పష్టం చేశారు. ఇంద్రజ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కొందరు ఆమె మాటలు నూటికి నూరు శాతం నిజమని మద్దతు ఇస్తుండగా, మరికొందరు వ్యక్తిగత స్వేచ్చను హరించడమేనని విమర్శిస్తున్నారు.
Municipal Elections |బారులు తీరిన ఓటర్లు..
Municipal Elections | బారులు తీరిన ఓటర్లు.. Municipal Elections, మోత్కూర్, ఆంధ్రప్రభ
–యోగ సేతు పోస్టర్ ను విడుదల చేసిన వీసీ సుదర్శన్ రావు విశాలాంధ – జేఎన్టీయూ ఏ: భారతీయ యోగా సంఘం ఆధ్వర్యంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖ సహకారంతో ఫిబ్రవరి 2026 పిబ్రవరి 13 వ న నెల్లూరులోని నారాయణ ఇంజినీరింగ్ కళాశాల (స్వయంప్రతిపత్తి) లో “యోగ సేతు – అనే జాతీయ స్థాయి ఒక రోజు యోగా సదస్సు పోస్టర్ ను మంగళవారం పరిపాలన భవనంలో వీసీ ఆచార్య హెచ్ సుదర్శన్ రావు ఆవిష్కరించారు. అనంతరం […] The post విద్యార్థులు యోగ సాధన చేయాలి appeared first on Visalaandhra .
అర్జున్ తెందుల్కర్ వివాహం.. ప్రధాని మోదీకి ఆహ్వానం #ArjunTendulkar #SachinTendulkar #PMModi #Mumbai
మూడు మున్సిపల్ కార్పొరేషన్లకు బాధ్యతలు చేపట్టిన కమిషనర్లు
హైదరాబాద్: జిహెచ్ఎంసిపరిధిలోని మూడు కార్పొరేషన్లకు రాష్ట్ర ప్రభుత్వం కమిషనర్లను నియమించింది. మూడు మున్సిపల్ కార్పొరేషన్లకు కమిషనర్లు బాధ్యతలు చేపట్టారు. సైబారాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గా సృజన, జిహెచ్ఎంసి కమిషనర్ గా ఆర్ వి కర్ణన్, మల్కాజ్ గిరి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గా టి వినయ్ కృష్ణారెడ్డి బాధ్యతలు చేపట్టారు. సైబారాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ స్పెషల్ ఆఫీసర్ గా జయేష్ రంజన్ బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్ర ప్రభుత్వం మల్కాజ్ గిరి మున్సిపల్ కార్పొరేషన్కు వినయ్ కృష్ణారెడ్డి, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్కు సృజనను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. జిహెచ్ఎంసికి మాత్రం కమిషనర్ ఆర్వి కర్ణన్ కొనసాగిస్తామని ఉత్తర్వులో పేర్కొంది. పారిపాలన సౌలభ్యం కోసం జిహెచ్ఎంసిని మూడుగా రాష్ట్ర ప్రభుత్వ విభజించింది. మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లతో పాటు జిహెచ్ఎంసిగా విభజించారు. జిహెచ్ఎంసి చట్ట 1955, సెక్షన్-3(1) ప్రకారం జిహెచ్ఎంసి, సిఎంసి, ఎంఎంసిని ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మూడు మున్సిపల్ కార్పొరేషన్ పరధిలో 300 డివిజన్లు ఏర్పాటు చేసింది. వీరితో సహా 10 మంది ఐఎఎస్ అధికారులను బదిలీ చేశారు. సింగరేణి సిఎండిగా జ్యోతి బుద్ద ప్రకాష్ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ను రాష్ట్ర ప్రభుత్వం మూడుగా విభజించిన విషయం తెలిసిందే.
Anganwadi |చిన్నారులకు యూనిఫామ్లు, షూస్ పంపిణీ..
Anganwadi | చిన్నారులకు యూనిఫామ్లు, షూస్ పంపిణీ.. Anganwadi, మోపిదేవి, ఆంధ్రప్రభ :
Andhra Pradesh : స్పీకర్ అయ్యన్నపాత్రుడు కీలక నిర్ణయం
ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ అయ్యన్నపాత్రుడు కీలక నిర్ణయం తీసుకున్నారు
–ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శి జంగాలపల్లి పెద్దన్న విశాలాంధ్ర ధర్మవరం: స్థానిక సిఐటియు కార్యాలయం వద్ద ఏపీ రైతు సంఘం, సిఐటియు, చేనేత కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఈ నెలలో 12న లేబర్ కోర్సు రద్దుకై దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయాలన్న పోస్టర్లను వారు విడుదల చేశారు.ఈ సందర్భంగా ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శి జంగాలపల్లి పెద్దన్న. సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు అయూబ్ ఖాన్. చేనేత కార్మిక సంఘం జిల్లా నాయకులు ఎస్హెచ్.బాషా. రైతు […] The post రేపటి సమ్మెను జయప్రదం చేయండి appeared first on Visalaandhra .
మంగళవారం సాయంత్రం చెరువులో పడి యువకుడు గల్లైంతన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నందిగామ మండల పరిధిలోని రంగాపూర్ శివారులో గల మల్లన్న చెరువులో చోటుచేసుకుంది. వివరాలలోకి వెళితే.. పోలీసులు కథనం ప్రకారం.. మూడవత్ భాస్కర్(25) నందిగామ మండలం చాకలిదానిగుట్ట తండాకు చెందినవాడు. మంగళవారం మధ్యహ్నం నుంచి కనిపించకపోవడంతో తల్లిదండ్రులు చుట్టు పక్కల ప్రాంతంలో వెతకడంతో రంగాపూర్ శివారులోని మల్లన్న చెరువు కట్టపై భాస్కర్ సెల్ ఫోన్, బైక్, చెప్పులు కనిపించాయి. దీంతో కుటుంబసభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. సమచారం మేరకు పోలీసులు, రెస్క్యూ సిబ్బంది ఘటనాస్థలికి చేరుకొని వివరాలను అడిగి తెలుసుకున్నారు. మంగళవారం రెస్క్యూ సిబ్బంది ఎంత ఆచూకి లభించలేదు. చీకటి పడడంతో భుధవారం ఉదయం నుంచి రెస్క్యూ సిబ్బంది, గజ ఈతగాళ్ల సహాయంతో చెరువులో వెతుకుతున్నారు. గల్లంతైన యువడికి భార్య, ఇద్దరు పిల్లలున్నారు.
Andhra Pradesh : మంత్రి కందుల దుర్గేష్ కు మావోయిస్టుల బెదిరింపు లేఖ
ఆంధ్రప్రదేశ్ మంత్రి కందుల దుర్గేష్ కు మావోయిస్టుల పేరుతో బెదిరింపు లేఖ అందింది
తప్పనిసరి పరిస్థితుల్లో సిజేరియన్ లు చేయాలి
–డీఎంహెచ్ఓ.డా. ఈ బి. దేవి విశాలాంధ్ర- అనంతపురం టౌన్: సాధారణ కాన్పు సాధ్యం కాని సందర్భంలో సిజేరియన్ చేయాలని అలా అని సిజేరియన్ అవసరం లేని కాన్పులకు సిజేరియన్ చేయడం సరైనది కాదని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి ఈ బి దేవి పేర్కొన్నారు. మంగళవారం తన కార్యాలయంలో జిల్లాలో గత నెలలో జరిగిన మాతృ శిశు మరణాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పుట్లూరు మండల పరిధిలో పసాల సరస్వతి అనే మహిళ కాన్పు సందర్భంగా […] The post తప్పనిసరి పరిస్థితుల్లో సిజేరియన్ లు చేయాలి appeared first on Visalaandhra .
సన్నీ లియోన్ 2017లో కొచ్చికి వెళ్లినప్పటి విజువల్స్
NTR District |టీడీపీ అధ్యక్షురాలిగా గద్దె అనురాధ..
NTR District | టీడీపీ అధ్యక్షురాలిగా గద్దె అనురాధ.. NTR District, విజయవాడ,
Weather Report : సూర్యుడి సిగ్నల్స్ మామూలుగా లేవుగా.. మే నెలలో?
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఎండల తీవ్రత పెరిగింది
తండ్రి మృతదేహంతో కుమారుడు 11 కి.మీ బైక్ ప్రయాణం #Bapatla #Karlapalem #HealthSystem
తిరుపతిలో నకిలీ ఐపిఎస్ అధికారి హల్చల్
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తిరుపతిలో నకిలీ ఐపిఎస్ అధికారి హల్చల్ చేశారు. ఉద్యోగం ఇప్పిస్తామంటూ వెంకటేశ్వర్లు అనే వ్యక్తి నుంచి రూ.1.50 లక్షలు నకిలీ ఐపిఎస్ అధికారి కాజేశారు. చింతల చేను చెందిన కె.సురేష్ కుమార్ అనే నేను ఐపిఎస్ అధికారినని చెప్పాడు. ఢిల్లీ నుండి హైదరాబాద్ వచ్చానని, ప్రస్తుతం సెలవులో ఉన్నానంటూ మాయమాటలు తో వెంకటేశ్వర్లను బురిడికొట్టించాడు. ఉద్యోగం తీసేస్తానంటూ తిరుపతికి చెందిన వెంకటేశ్వర్లు వద్ద యుపిఐ అకౌంట్ల ద్వారా కేటుగాడు నగదు కాజేశాడు. మోసపోయానని తెలిసి అలిపిరి పిఎస్లో వెంకటేశ్వర్లు ఫిర్యాదు చేశారు. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. నకిలీ ఐపిఎస్ అధికారి బాధితులు ఇంకా ఎవరైనా ఉన్నారా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Andhra pradesh |వేలాది మంది విద్యార్థులకు ఊరట..
Andhra pradesh | వేలాది మంది విద్యార్థులకు ఊరట.. Andhra pradesh, విజయవాడ,
Telangana : మందకొడిగా సాగుతున్న మున్సిపల్ ఎన్నికల పోలింగ్
తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ కొనసాగుతుంది
టెండర్లు పిలవకుండా గవిమఠం పనులు: కోలేగుండ్ల శేఖర్
విశాలాంధ్ర- ఉరవకొండ (అనంతపురం): అనంతపురం జిల్లా ఉరవకొండ పట్టణంలో ఉన్న గవి మఠం చంద్రమౌళీశ్వర స్వామి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని ఆలయంలో చేపడుతున్న తాత్కాలిక అభివృద్ధి పనులకు అధికారులు టెండర్లను ఆహ్వానించకుండా గుట్టు చప్పుడు కాకుండా వారికి కావలసిన వ్యక్తులకి అప్పగించారని ఎరుకల సేవా సంఘం రాష్ట్ర కార్యదర్శి కోల్లెగుండ్ల శేఖర్ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. టెండర్లను ఆహ్వానించకుండా పనులు ఎలా చేపట్టారని అసిస్టెంట్ కమిషనర్ ప్రశ్నించినప్పటికీ ఆయన స్పందించడం లేదని ఆరోపించారు. చలువ పందిళ్ళు ఏర్పాటు […] The post టెండర్లు పిలవకుండా గవిమఠం పనులు: కోలేగుండ్ల శేఖర్ appeared first on Visalaandhra .
Srisaila Mallanna |దుర్గమ్మ పట్టు వస్త్రాలు..
Srisaila Mallanna | దుర్గమ్మ పట్టు వస్త్రాలు.. Srisaila Mallanna, ఇంద్రకీలాద్రి, ఆంధ్రప్రభ
కుట్రపూరిత రాజకీయాలు టిడిపికే సాధ్యం:కోలగట్ల
వైసిపి చేసిన అభివృద్ధి కార్యక్రమాలను ఇంటింటికీ తెలియజేయండి: విశాలాంధ్ర విజయనగరం: వైసిపి చేసిన అభివృద్ధి కార్యక్రమాలను ఇంటింటికీ తెలియజేయండి. మాజీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల. టౌన్ స్థానిక ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ గెలుపుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, కుట్రపూరిత రాజకీయాలు కేవలం తెలుగుదేశం పార్టీకే చెందిందని, వైసిపి ప్రభుత్వ హయాంలో ప్రజలకు చేపట్టిన సంక్షేమ పథకాలను ప్రతి ఒక్కరికి తెలియపరచాలని మాజీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్ర స్వామి అన్నారు. మంగళవారం తన నివాసంలో […] The post కుట్రపూరిత రాజకీయాలు టిడిపికే సాధ్యం:కోలగట్ల appeared first on Visalaandhra .
రద్దీగా ఉన్న రోడ్డుపై ల్యాండైన విమానం #InternationalNews #GeorgiaUSA #EmergencyLanding #AviationNews
Chandrababu : నేటి చంద్రబాబు షెడ్యూల్ ఇదే
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేటి షెడ్యూల్ ను అధికారులు విడుదల చేశారు
Chennur |బారులు తీరిన ఓటర్లు..
Chennur | బారులు తీరిన ఓటర్లు.. Chennur, ఆంధ్రప్రభ : మంచిర్యాల జిల్లా
OTT Releases for Valentine’s Day Weekend
Sankranthi blockbusters Mana Shankara Vara Prasad Garu and Anaganaga Oka Raju are now streaming on Zee5 and Netflix respectively. Over the Valentine’s Day weekend, a bunch of options are available for the Indian audience to watch on the OTT platforms. Sivakarthikeyan’s Sankranthi release Parasakthi has been streaming on Zee5 from February 9th. ETV Win Original […] The post OTT Releases for Valentine’s Day Weekend appeared first on Telugu360 .
Gold Price Today : మళ్లీ షాకిచ్చిన బంగారం.. శాంతించిన వెండి
ఈరోజు దేశంలో బంగారం ధరలు పెరిగాయి. వెండి ధరలు మాత్రం తగ్గాయి
తెరిచి ఉన్న మ్యాన్హోల్లో పడి 32 ఏళ్ల వ్యక్తి మృతి
ఢిల్లీలోని రోహిణి ప్రాంతంలో తెరిచి ఉన్న మ్యాన్హోల్లో పడి 32 ఏళ్ల వ్యక్తి మృతి చెందిన విషాద ఘటన చోటుచేసుకుంది. మంగళవారం సాయంత్రం జరిగిన ఈ ప్రమాదంలో స్థానికుల సమాచారంతో అప్రమత్తమైన అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు చేపట్టినా ఫలితం లేకపోయింది. మృతుడు బీహార్కు చెందిన బిర్జు కుమార్ రాయ్ గా పోలీసులు గుర్తించారు. వివరాలలోకి వెళితే.. పోలీసుల కథనం ప్రకారం.. మంగళవారం మధ్యాహ్నం 2.36 గంటలకు పిసిఆర్ కాల్ వచ్చింది. మురుగు కాలువలో పడి వ్యక్తి కనిపించడం లేదని ఫిర్యాదు చేసింది. ఆ కాల్ తర్వాత పోలీసు బృందాలు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ ప్రారంభించారు. బిహార్లోని దర్భంగా జిల్లాకు చెందిన అమీర్ హుస్సేన్ అనే వ్యక్తి తన స్నేహితులు,సమస్తిపూర్కు చెందిన బిర్జు కుమార్ రాయ్ (32), మధుబనికి చెందిన బుధన్ దాస్ అలియాస్ సూరజ్ (33) సోమవారం రాత్రి కార్మికులు మద్యం సేవించారు. రాత్రి 7.30 గంటల ప్రాంతంలో తమ సమీపంలోని జుగ్గీకి తిరిగి వస్తుండగా, బిర్జు బ్యాలెన్స్ కోల్పోయి తెరిచి ఉన్న మ్యాన్హోల్లో పడిపోయాడని బుధన్ దాస్ పోలీసులకు తెలిపాడు. అయితే బుధన్ దాస్ తాగి ఉండటంతో వెంటనే ఎవరికీ సమాచారం ఇవ్వలేదు. మరుసటి రోజు మధ్యాహ్నం స్పృహ వచ్చిన తర్వాత అమీర్ హుస్సేన్కు బుధన్ దాస్ సమాచారం అందించాడు. ఆ తర్వాత అమీర్ హుస్సేన్ పోలీసులకు యసమాచారం అందించాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న ఢిల్లీ పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది మ్యాన్ హోల్ లో పడి గల్లంతైన వ్యక్తి ఆచూకి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
నర్సింగ్ సూపరింటెండెంట్ గా లలిత
విశాలాంధ్ర- అనంతపురం టౌన్: అనంతపురంలోని ప్రభుత్వ సర్వజనాస్పత్రి గ్రేడ్-2 నర్సింగ్ సూపరింటెండెంట్ గా పీవీ లలిత నియమితులయ్యారు. కడప రిమ్స్ లో పని చేస్తూ ఆమె బదిలీపై ఇక్కడికి వచ్చారు. ఈ మేరకు ఆమె ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ మల్లీశ్వరి, ఆర్.ఎం.ఓ డాక్టర్ గుజ్జల హేమలతను మర్యాదపూర్వకంగా కలిశారు. పుష్పగుచ్ఛాలు అందించారు. ఆమెకు వారు శుభాకాంక్షలు తెలిపారు. కొత్తగా బాధ్యతలు చేపట్టిన సూపరింటెండెంట్ లలితకు స్టాఫ్ నర్సులు శాలువ, పూలమాలలతో సత్కరించారు. The post నర్సింగ్ సూపరింటెండెంట్ గా లలిత appeared first on Visalaandhra .
Buzz: Anudeep working for Venky?
Anudeep KV has a set of audience for his funny one-liners and quirky comedy. Jathi Ratnalu was a massive hit but Prince ended up as a disappointment. He has big hopes on Funky featuring Vishwak Sen and the film is releasing this weekend. Anudeep KV is said to be working on several new projects and […] The post Buzz: Anudeep working for Venky? appeared first on Telugu360 .
ఏం డాక్టర్లో ఏమో ఇప్పటి డాక్టర్లు నాడీ చూడడం కూడా లేదు. అసలు వాళ్లకు వస్తాదా రాదా అని మనం తరచూ వింటూ ఉంటాం. అసలు మన క్లినిక్కు వచ్చిన ప్రతి పేషెంట్ కు నాడి చూడడం కంపల్సరీనా? అది అవసరమా? ఈ మారుతున్న డయాగ్నొస్టిక్ ట్రెండింగ్ యుగంలో దాని ప్రాముఖ్యత ఎంతనో చూద్దాం. ప్రతి పేషెంట్ కు నాడి చూడడం అనేది అవసరం లేదు. కానీ కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రమే ఇది కంపల్సరిగా చూడాలి. ఏమా ప్రత్యేక పరిస్థితులు. జ్వరం, ఛాతీ నొప్పి, శ్వాస ఆడకపోవడం, దడ, మైకము, రక్తపోటు లేదా వృద్ధులు, అధిక-ప్రమాదకర రోగులలో హృదయనాళ వ్యవస్థను ప్రభావితం చేసే లక్షణాలు లేదా పరిస్థితులు ఉన్నప్పుడల్లా ఇది చేయాలి. నాడి వలన ఏమి తెలుస్తుంది? హృదయ స్పందన రేటు, లయ, ప్రసరణ, రోగి స్థిరత్వం గురించి తక్షణ సమాచారాన్ని ఇస్తుంది. రోగులు ఈ క్రింది లక్షణాలతో బాధపడుతున్నప్పుడు మీరు క్రమం తప్పకుండా నాడిని తనిఖీ చేయాలి: • జ్వరం లేదా అనుమానిత ఇన్ఫెక్షన్ • ఛాతీ నొప్పి • శ్వాస ఆడకపోవడం • దడ • మైకము లేదా మూర్ఛ • అధిక రక్తపోటు ఫాలో-అప్ • మధుమేహం • వృద్ధ రోగులు • గుండె లేదా బిపి మందులు తీసుకుంటున్న రోగులు • అనుమానిత డీహైడ్రేషన్ లేదా షాక్ నాడి చూడడం అవసరం లేని పరిస్థితులు • చిన్న చర్మ సమస్యలు • స్థిరమైన దీర్ఘకాలిక పరిస్థితుల ఫాలో-అప్ • అడ్మినిస్ట్రేటివ్ లేదా ప్రిస్క్రిప్షన్ రిపిటీషన్ • నాన్-సిస్టమిక్ ఫిర్యాదులు వైద్యపరంగా సూచించకపోతే పల్స్ పరీక్ష ఎల్లప్పుడూ అవసరం కాకపోవచ్చు. కొన్ని గుండె సంబంధిత సమస్యలలో తప్పితే మిగతా వాటిలో పెద్దగా ఉపయోగం ఉండదు కానీ దీనిని పూర్తిగా విస్మరించలేము. ఎన్నో మోడరన్ డయాగ్నొస్టిక్ టెస్టులు సిబిపి, ఇసిజి లాంటివి మనకు వచ్చిన గాని అవి చేయడానికి కొంత సమయం పడుతుంది. అత్యవసర పరిస్థితులలో నాడి చూడడం కంపల్సరీ. డాక్టర్ సి ప్రభాకర్ రెడ్డి ఎంఎస్ ఎంసిహెచ్ గుండె, ఊపిరితిత్తుల శస్త్రచికిత్స నిపుణులు ప్రభుత్వ సర్వజన వైద్యశాల కర్నూలు
Andhra Pradesh : నేడు కూటమి ఎమ్మెల్యేలతో చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు కూటమి ఎమ్మెల్యేలతో సమావేశం కానున్నారు
కొడుకు ప్రాణం నిలబెట్టిన తండ్రి నిజాయతీ
తండ్రి నిజాయతీ కొడుకు ప్రాణం నిలబెట్టింది. కొడుకు శస్త్రచికిత్సకు డబ్బులు అవసరం ఉన్న రోడ్డుపై దొరికిన బంగారు ఆభరణాలను పోలీసులకు అప్పగించాడు. ఈ సంఘటన తమిళనాడులోని చెన్నై నగరంలో చోటుచేసుకుంది. వివరాలలోకి వెళితే.. చెన్నైకు చెందిన ఓ వ్యక్తి తన కూతురు పెళ్లి కోసం ఇటీవల 20 సవర్ల బంగారు ఆభరణాలను చేయించాడు. అయితే వారి కుటుంబీలకు తిరువారూర్ వెళ్లినప్పుడు బంగారు ఆభరణాలను పొగొట్టుకున్నారు. ఆ ప్రాంతంలో పారిశుధ్య కార్మికుడు దురైకు ఆ నగలు దొరికాయి. దురై నగలతో స్థానిక పోలీస్టేషన్ కు వెళ్లి పోలీసులకు అప్పగించాడు. పోలీసులు విచారించి నగలను పొగొట్టుకున్న వారికి అప్పగించారు. అయితే దురై కు 34 ఏళ్ల కుమారుడు సామ్రాజ్ ఉన్నాడు. అతడు మూడు సంవత్సరాల క్రితం బాత్రూంలోని జారిపడడంతో వెన్నెముక దెబ్బతింది. దీంతో పలు బ్యాంకుల్లో లోన్ తీసుకొని చికిత్స కోసం ఖర్చు చేశాడు. అయిన కొడుకు పూర్తిగా కోలుకోలేదు. చికిత్స కోసం రూ. 4 లక్షలు ఖర్చు అవుతుందని వైద్యులు తెలిపారు. తన దగ్గర అంత డబ్బు లేదని సాయం కోసం ప్రభుత్వాధికారులను కోరాడు. అయితే ప్రభుత్వం నుంచి ఎటువంటి సాయం అందలేదు. ఈ పరిస్థితుల మధ్య తనకు దొరికిన బంగారు ఆభరణాలను పోలీసులకు అప్పగించడంతో తన నిజాయతీని మెచ్చుకొని స్థానిక ఎంఎల్ఎ పూండి కలైవానన్ తిరువారర్ కల్టేకరేట్ లో దురైను సత్కరించి, కొడుకు వైద్య ఖర్చులకు తన సొంత నగదు రూ. 4 లక్షల చెక్కును అందించారు.
Tirumala : తిరుమలలో తగ్గని భక్తుల రద్దీ.. దర్శన సమయం ఎంతంటే?
తిరుమలలో నేడు కూడా భక్తుల రద్దీ కొనసాగుతుంది
YSRCP : నేడు ఏపీ అసెంబ్లీకి వైసీపీ సభ్యులు
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలకు నేడు వైసీపీ సభ్యులు హాజరు కానున్నారు.
Telangana : తెలంగాణలో ఐఏఎస్ ల బదిలీ
తెలంగాణలో కొందరు ఐఏఎస్ లను బదిలీలు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది
టీ20 ప్రపంచకప్.. టీమిండియా కఠోర సాధన
న్యూఢిల్లీ: నమీబియాతో జరిగే మ్యాచ్ కోసం ఆతిథ్య టీమిండియా మంగళవారం ముమ్మర సాధన చేసింది. గురువారం ఢిల్లీ వేదికగా ఈ మ్యాచ్ జరుగనుంది. ఇప్పటికే ఓ మ్యాచ్లో గెలిచిన టీమిండియా రెండో విజయంపై కన్నేసింది. దీని కోసం అరుణ్ జైట్లీ స్టేడియంలో ఆటగాళ్లు కఠోర సాధన చేశారు. ప్రధాన కోచ్ గౌతం గంభీర్ పర్యవేక్షణలో ఈ సాధన కొనసాగింది. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్తో పాటు స్టార్ ఆటగాళ్లు ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్య, సిరాజ్, బుమ్రా, వరుణ్ చక్రవర్తి, అర్ష్దీప్ సింగ్ తదితరులు ప్రాక్టీస్ చేశారు. ఈ సందర్భంగా గంభీర్తో పాటు అసిస్టెంట్ కోచ్లు వీరికి పలు సలహాలు, సూచనలు ఇచ్చారు. కాగా, చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్తో ఆదివారం భారత్ తలపడాల్సి ఉంది. ఇలాంటి స్థితిలో నమీబియా మ్యాచ్ను దీనికి రిహార్సల్గా ఉపయోగించు కోవాలనే లక్షంతో భారత్ కనిపిస్తోంది. దీని కోసం కఠోర సాధనలో నిమగ్నమైంది.
తల్లితో పారిపోయాడని 10 సంవత్సరాల తర్వాత నరికి చంపిన కొడుకు
ఇది 10 సంవత్సరాల పాటు జరిగిన ప్రతీకార చర్య. 2016లో తన తల్లితో పారిపోయాడనే ఆరోపణలతో కర్ణాటకలో ఒక వ్యక్తి తన ప్రత్యర్థిని దారుణంగా నరికి చంపాడు. హత్య తర్వాత, ఎర్రయ్య మఠపతిగా గుర్తించబడిన నిందితుడు బాధితుడి శరీరంపై కాలు వేసి పోలీసులు వచ్చే వరకు సంఘటనా స్థలంలోనే వేచి ఉన్నాడు.సోమవారం సాయంత్రం ఎల్లమ్మ మందిరానికి ప్రసిద్ధి చెందిన ఆలయ పట్టణం సవదత్తిలోని హూలికట్టి గ్రామం సమీపంలో జరిగిన ఈ సంఘటన స్థానికులను దిగ్భ్రాంతికి గురిచేసింది. వివరాలలోకి వెళితే.. పోలీసుల కథనం ప్రాకారం.. బసదోని గ్రామానికి చెందిన బాధితుడు బసప్ప హోస్మానీ (51)ను మఠపతి రోడ్డుపై అడ్డగించి పదునైన ఆయుధంతో దాడి చేశాడని పోలీసులు తెలిపారు. హోస్మానీపై దాదాపు 16 కత్తిపోట్లు తగిలి అక్కడికక్కడే మరణించాడు. మఠపతి తన తెల్లటి చొక్కా నుండి రక్తం కారుతూ, బాధితుడి శరీరంపై నిలబడ్డాడు. ఆ భయానక సంఘటన జరుగుతున్న తీరును అటుగా వెళ్తున్న వారు చూస్తుండగా అతను కదలలేదు. అది అతను 10 సంవత్సరాలుగా పెంచుకున్న ద్వేషం.బసప్ప హోస్మానీ (51), బసదోని గ్రామ నివాసి. మఠపతి తన తల్లితో పారిపోయిన తర్వాత హోస్మానీపై దశాబ్ద కాలంగా ఉన్న ద్వేషాన్ని పెంచుకున్నాడని పోలీసులు తెలిపారు. ఇది అతని కుటుంబానికి చెడ్డపేరు తెచ్చిపెట్టింది. ఈ సంఘటన తర్వాత, హోస్మానీ కొల్హాపూర్లో స్థిరపడి ఇటీవలే సవదత్తికి తిరిగి వచ్చాడు.మఠపతి హోస్మానీ తిరిగి వచ్చే వరకు వేచి ఉన్నాడని ,అతను తిరిగి వచ్చినప్పుడు మఠపతి అతన్ని చంపడానికి ఒక పథకం వేశాడు. సోమవారం సాయంత్రం అతను ఈ దారుణ దాడిని అమలు చేశాడు.స్థానికుల సమాచారం మేరకు ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాంను పోస్ట్ మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్ తరలించారు.
11thFebCartoon |ఆంధ్రప్రభలో నేటి కార్టూన్ ఔరా.
11thFebCartoon | తెలంగాణలో మునిసిపల్ ఎన్నికలు: ప్రచారం బంద్, ఓటరే అంతిమ నిర్ణేత
Warangal |ఓటు హక్కు ఉన్న ఉపాధ్యాయులు స్పెషల్ సీఎల్ వినియోగించుకోవచ్చు..
Warangal | ఓటు హక్కు ఉన్న ఉపాధ్యాయులు స్పెషల్ సీఎల్ వినియోగించుకోవచ్చు.. Warangal,
Revanth Reddy : నేడు కొడంగల్ లో ఓటేయనున్న సీఎం
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు కొడంగల్ బయలుదేరి వెళతారు.
అల్లు అర్జున్ పై రూమర్స్.. స్పందించిన బన్నీ టీమ్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బ్లాక్బస్టర్ ‘పుష్ప 2’ సినిమాని ఇటీవల జపాన్లో రిలీజ్ చేశారు. ఇక బన్నీ నెక్స్ సినిమాల కోసం ఆసక్తికర వార్తలు బయటకి వస్తుండగా తనపై ఓ షాకింగ్ వార్త కూడా తాజాగా బయటకి వచ్చి వైరల్ గా మారింది. సినిమా సెట్స్లో అల్లు అర్జున్ తో ఇలా ఉండకూడదు, అలా ఉండాలి... తన వంక సూటిగా చూడకూడదు... ఇలా చాలానే షాకింగ్ అంశాలు వినిపించాయి. అయితే ఈ వార్తలపై తాజాగా అల్లు అర్జున్ టీం నుంచి అధికారిక క్లారిటీ బయటకి వచ్చింది. ఒక అధికారిక ప్రెస్ నోట్ని విడుదల చేసి... అల్లు అర్జున్ విషయంలో జరుగుతున్న ఆ ప్రచారంలో ఎలాంటి నిజం లేదని వారు ఖండించారు. అంతే కాకుండా అల్లు అర్జున్ అందరితో ఎంతో మర్యాదపూర్వకంగానే ఉంటారని ఇందులో తెలిపారు. ఇక దీనితో పాటుగా తనపై ఇలాంటి వార్తలు ప్రచారం చేస్తున్న వారిపై ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటామని ఈ ప్రెస్ నోట్ ద్వారా తెలిపారు.
భూదాన్పోచంపల్లి: కూల్ డ్రింక్స్ సీసా మూత చిన్నారి ప్రాణం తీసిన సంఘటన యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలంలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... ఇంద్రియాల గ్రామంలో బందారపు శ్రీకాంత్, నాగరాణి అనే దంపతులు నివసిస్తున్నారు. ఆ దంపతులకు భవ్యశ్రీ అనే కూతురు(18) ఉంది. కూల్ డ్రింక్స్ బాటిల్ మూత నోట్లో పెట్టుకుంది. అది గొంతులో ఇరుక్కోవడంతో ఊపిరాడక కిందపడిపోయింది. వెంటనే బాలికను బీబీనగర్లోని ఎయిమ్స్ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే చనిపోయిందని పరీక్షించిన వైద్యులు తెలిపారు.
జైలుల్లో పరిచయం.. క్రెడిట్ కార్డు పేరిట మోసాలు
పెట్రోలు బంకుల్లో క్రెడిట్ కార్డు పేరిట మోసాలకు పాల్పడుతున్న ఇద్దరు యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సంఘటన హనుమకొండ జిల్లా కమలాపూర్ పోలీస్టషన్ పరిధిలో చోటుచేసుకుంది. వివరాలలోకి వెళితే.. పోలీసులు కథనం ప్రకారం.. రాపోలు శ్రీనివాస్ మహబూబాబాద్ పట్టణంలోని రెడ్డి కాలనీ లో నివస్తున్నాడు. అతని స్నేహితుడు చింతాడ సాయికుమార్ ఆంద్రఫ్రదేశ్ లోని కాకినాడ సమీపంలోని సర్పవరానికి చెందినవాడు. ఈ నెల 3న ఇద్దరు కలిసి వరంగల్ నుంచి హుజూరాబాద్ మీదుగా కమలాపూర్ లోని ఇండియన్ ఆయిల్ పెట్రోలు బంకు వద్దకు ఆటోలో వచ్చి అక్కడ పనిచేసే జక్కు రాజు అనే బంకు ఆపరేటర్ ను క్రెడిట్ కార్డు బిల్లు కట్టుకోవాలని డబ్బులిస్తే చెల్లించాక మళ్లీ ఇస్తామని తెలిపారు. దీంతో రాజు రూ. 50 వేలకు రూ.2 వేలు కమిషన్ కావాలని కోరాడు. దీంతో శ్రీనివాస్ రాజుకు క్రెడిట్ కార్డు బదులు డెబిట్ కార్డు ఇచ్చి ఆటోలో వెళ్లి పోయారు. ఆ తర్వాత సాయికుమార్ కు రాజు రూ. 49 వేలు పంపించాడు. చెల్లించిన డబ్బులు రాజుకు ఇవ్వకుండా సాయికుమార్, శ్రీనివాస్ ఫోన్లు స్విచ్ఛాఫ్ చేశారు. దీంతో అనుమానం వచ్చిన రాజు కమాలాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు మంగళవారం ఇద్దరిని కమాలాపూర్ లో పట్టుకున్నారు. అంతకు ముందు ఇద్దరు వివధ నేరాల్లోకి జైలుకి వెళ్లి అక్కడ పరిచయమైన విడుదలయ్యాక మళ్లీ క్రెడిట్ కార్డు పేరిట ఉమ్మడి వరంగల్ జిల్లాల్లో మోసాలకు పాల్పడుతూ పోలీసులకు చిక్కారు. ఇద్దరి అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Municipal elections |తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలు ప్రారంభం..
Municipal elections | తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలు ప్రారంభం.. Municipal elections, ఆంధ్రప్రభ
Telangana : నేడు మున్సిపల్ ఎన్నికలు.. పోలింగ్ కేంద్రానికి ఏ కార్డు అనుమతిస్తారంటే?
నేడు తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రారంభమయింది
నేడు ఓటు హక్కును వినియోగించుకోనున్న సిఎం రేవంత్రెడ్డి
వికారాబాద్ జిల్లాలోని కొడంగల్కు సిఎం రేవంత్రెడ్డి నేడు వెళ్లనున్నారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అక్కడ ఓటు హక్కును వినియోగించు కోనున్నారు. నేడు ఉదయం 11.30 గంటలకు కొడంగల్ పట్టణంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల (బాలుర)లో సిఎం ఓటు వేయనున్నారు. అనంతరం తిరిగి సిఎం రేవంత్రెడ్డి హైదరాబాద్కు చేరుకుంటారు.
ఎన్నికలకు ఒకరోజు ముందు అనూహ్య ఘటన
` మక్తల్ ఆరోవార్డు అభ్యర్థి మహదేవప్ప ఆత్మహత్య ` ఘటనకు కాంగ్రెస్ కారణమని మండిపడ్డ బీజేపీ ` పార్లమెంటులో ప్రస్తావించిన కిషన్ రెడ్డి, లక్క్ష్మణ్ ` డీజీపీ …
బీఆరఎస్ నేతలు ఇంకా ఫోన్ట్యాపింగ్ చేస్తున్నారు
` మంత్రి పొంగులేటి అనుమానం ` బాధ్యులపై ఉక్కుపాదం తప్పదు! ` ఎక్కడెక్కడ పరికరాలు పెట్టారో ఆరా తీస్తున్నాం: ` ప్రజాస్వామ్య స్వేచ్ఛకు భంగం కలిగిస్తే వదిలిపెట్టం …
` తెలంగాణలో నేడు మున్సిపల్ ఎన్నికలు ` 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లలో పోలింగ్ ` భారీగా ఏర్పాట్లు చేసిన రాష్ట్ర ఎన్నికల సంఘం ` అవాంఛనీయ …
టి20 ప్రపంచకప్.. న్యూజిలాండ్కు రెండో విజయం
చెన్నై: టి20 ప్రపంచకప్లో న్యూజిలాండ్ వరుసగా రెండో విజయం నమోదు చేసింది. గ్రూప్డిలో భాగంగా మంగళవారం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఎఇ)తో జరిగిన మ్యాచ్లో న్యూజిలాండ్ పది వికెట్ల తేడాతో ఘన విజయం సాదించింది. తొలుత బ్యాటింగ్ చేసిన యుఎఇ 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసింది. తర్వాత లక్షఛేదనకు దిగిన కివీస్ 15.2 ఓవర్లలోనే ఒక్క వికెట్ కూడా కోల్పోకుండానే విజయాన్ని అందుకుంది. ఓపెనర్లు టిమ్ సిఫర్ట్, ఫిన్ అలెన్లు విధ్వంసక బ్యాటింగ్తో జట్టుకు ఘన విజయం సాధించి పెట్టారు. ఆరంభం నుంచే ఇద్దరు దూకుడుగా బ్యాటింగ్ చేశారు. సిఫర్ట్ తన మార్క్ బ్యాటింగ్తో చెలరేగి పోయాడు. ప్రత్యర్థి జట్టు బౌలర్లపై ఎదురుదాడి చేస్తూ స్కోరును పరిగెత్తించాడు. విధ్వంసక ఇన్నింగ్స్ ఆడిన సిఫర్ట్ 42 బంతుల్లోనే 12 ఫోర్లు, 3 సిక్సర్లతో అజేయంగా 89 పరుగులు చేశాడు. మరోవైపు ధాటిగా బ్యాటింగ్ చేసిన అలెన్ 50 బంతుల్లోనే ఐదు సిక్సర్లు, మరో 5 ఫోర్లతో 84 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు. దీంతో కివీస్ ఒక్క వికెట్ కూడా కోల్పోకుండానే జయకేతనం ఎగుర వేసింది. అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన యుఎఇని కెప్టెన్ మహ్మద్ వసీం, అలీషాన్ షరఫు ఆదుకున్నారు. కీలక ఇన్నింగ్స్ ఆడిన వసీం 45 బంతుల్లోనే 66 పరుగులు చేశాడు. షరఫు 5 ఫోర్లు, రెండు సిక్స్లతో 55 పరుగులు సాధించాడు. మయాంక్ (21) తనవంతు సహకారం అందించాడు.
నేతల లోగుట్టు ఎప్స్టీన్ ఫైళ్లకెరుక!
ఎప్స్టీన్ ఫైళ్ల తుపాను అమెరికా సరిహద్దులను దాటి, దేశదేశాలకూ విస్తరిస్తోంది. ఒక ప్రభంజనంలా మారి, ప్రభుత్వాలను కూల్చే దిశగా కొనసాగుతోంది. అమెరికా జస్టిస్ డిపార్ట్మెంట్ తాజాగా విడుదల చేసిన 30 లక్షల డాక్యుమెంట్లు, రెండువేల వీడియోలతో కూడిన ఎప్స్టీన్ ఫైళ్లు ఇప్పుడు సంచలనాలకు కేంద్రబిందువుగా మారాయి. అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ మొదలుకుని, అనేక దేశాల్లో కీలక పదవుల్లో ఉన్న నేతల పేర్లు ఈ పైళ్లలో ఉండటంతో ఎవరికి వారు తేలుకుట్టిన దొంగల్లా మింగలేక కక్కలేక యాతన పడుతున్నారు. ఆస్ట్రేలియాకు చెందిన ఒక మాజీ ప్రధాని, స్లొవేకియాకు చెందిన భద్రతా సలహాదారు, ఇజ్రాయెల్ మాజీ ప్రధాని, దివంగత పాప్ సింగర్ మైకేల్ జాక్సన్ వంటి అనేకమంది ప్రముఖుల పేర్లు ఎప్స్టీన్ ఫైళ్లలో ప్రస్తావనకు రావడం గమనార్హం. విచిత్రమేమంటే, తాజాగా విడుదలైన పత్రాలలో ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రస్తావన లేకపోవడం. ఎప్స్టీన్కు, ట్రంప్కు మధ్య స్నేహసంబంధాలు ఉన్నాయన్న విషయం బహిరంగ రహస్యమే. ఇందుకు సంబంధించిన కొన్ని వీడియోలు సైతం సామాజిక మాధ్యమాల్లో దర్శనమిస్తున్నాయి కూడా. అయినా ఉద్దేశపూర్వకంగానే ఎప్స్టీన్ ఫైళ్లనుంచి ట్రంప్ పేరును తొలగించారని విపక్షాలు దుయ్యబడుతున్నాయి. భారత్ కు చెందిన పలువురు రాజకీయ నేతలతోపాటు, పారిశ్రామికవేత్తలూ, బాలీవుడ్ నటుల పేర్లు కూడా ఇందులో ఉన్నాయంటున్నారు. పేద, మధ్యతరగతికి చెందిన ముక్కుపచ్చలారని అమ్మాయిలకు ఎప్స్టీన్ డబ్బును ఎరగా వేసి, వర్జిన్ ఐలాండ్, ఫ్లోరిడా నగరాల్లో ఉన్న తన నివాసాలకు రప్పించుకునేవాడు. వారితో శృంగార కార్యకలాపాలను కొనసాగించడమే కాకుండా, స్వీయ వ్యాపార, రాజకీయ ప్రయోజనాలకోసం వారిని బడాబాబులకు ఎరగా వేసేవాడు. రాజకీయంగా తనకు ఎలాంటి పదవీ లేకపోయినా, ప్రభుత్వంలో ఉన్న పెద్దలకు అమ్మాయిలను ఎరవేసి, తన పనులు చేయించుకోవడంలో, ప్రముఖుల పనులను చక్కబెట్టే బ్రోకర్గా వ్యవహరించడంలో ఘనుడు ఎప్స్టీన్. తన మాజీ స్నేహితురాలి సహాయంతో ఈ సెక్స్ కుంభకోణాన్ని రెండు దశాబ్దాలపాటు కొనసాగించినా, అతని బండారం 2005లో బట్టబయలు కావడంతో కొంతకాలంపాటు జైలు పాలయ్యాడు. ఏడేళ్ల క్రితం వెల్లువలా ఎగసిన ‘మీ టూ’ ఉద్యమం సందర్భంగా మరోసారి ఎప్స్టీన్పై ఆరోపణలు చెలరేగడంతో మళ్లీ అరెస్టయ్యాడు. అదే సంవత్సరం, న్యూయార్క్ జైలులో అనుమానాస్పద స్థితిలో మరణించినా, అతను సాగించిన అకృత్యాల తాలూకు ప్రకంపనలు మాత్రం ఇప్పటికీ అనేక దేశాలను కుదిపివేస్తున్నాయి. తాజాగా ఈ పెను వివాదం బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ పదవికి ఎసరు పెట్టేలా ఉంది. ఎప్స్టీన్తో సన్నిహిత సంబంధాలు నెరపిన మాండెల్సన్ను రెండేళ్ల క్రితం అమెరికాలో బ్రిటన్ రాయబారిగా నియమించడమే ఆయన చేసిన పాపం. మాండెల్సన్ ఆ పదవినుంచి వైదొలగినా, స్టార్మర్ మాత్రం వివాదం నుంచి బయటపడలేకపోతున్నారు. ఎప్స్టీన్ ఫైళ్లను బహిరంగ పరిచే విషయంలో జస్టిస్ డిపార్ట్మెంట్ ఎలాంటి జాగ్రత్తలూ పాటించకపోవడం బాధితులకు గోరుచుట్టుపై రోకటి పోటులా మారింది. ఎప్స్టీన్ ప్రలోభాలకు లొంగి, అతనితో రాసుకుపూసుకు తిరిగిన రాజకీయ, పారిశ్రామికవేత్తల పేర్లను బహిరంగపరచడంలో ఎవరికీ ఎలాంటి అభ్యంతరమూ ఉండకపోవచ్చు. కానీ, ఎప్స్టీన్ లైంగిక వాంఛలకు, దాడులకు గురైన బాధితుల పేర్లను గోప్యంగా ఉంచాలన్న కనీస ఇంగిత జ్ఞానం జస్టిస్ డిపార్ట్మెంట్కు లోపించింది. పర్యవసానంగా, సదరు ఫైళ్లలో తమ పేర్లు, వ్యక్తిగత వివరాలు చూసి పలువురు బాధితులు దిగ్భ్రాంతికి గురవుతున్నారు. పైపెచ్చు, ఎప్స్టీన్ బాగోతం ఆయన ఆత్మహత్య చేసుకున్నాక బయటపడిన వ్యవహారం కాదు. ముప్పైఏళ్లుగా అనేకమంది బాధితులు ఎప్స్టీన్ గురించి ఫిర్యాదులు చేస్తూనే ఉన్నారు. అయినా అతనికి ఉన్న రాజకీయ పలుకుబడి కారణంగా వాటిని అమెరికన్ పోలీసులు బుట్టదాఖలు చేస్తూ వచ్చారు. ఎప్స్టీన్ ఫైళ్లలో ప్రస్తావనకు వచ్చిన వారంతా నిందితులు కాకపోవచ్చు. తాటిచెట్టుకింద కూర్చుని పాలు తాగినా కల్లు తాగినట్లు సమాజం భావించడం సహజం కాబట్టి, తాము నిరపరాధులమని భావించేవారంతా స్వయంగా దర్యాప్తు కోరడం ద్వారా తమ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలి. అదే సమయంలో, ఈ ఫైళ్లను బహిర్గతం చేసిన జస్టిస్ డిపార్ట్మెంట్ ఎప్స్టీన్ ఫైళ్లపై కూలంకషంగా దర్యాప్తు సాగించి, వాస్తవాలను ప్రజలముందు ఉంచవలసిన అవసరం ఉంది.
11thFeb2026 |బుధవారం, నేటి పంచాంగం: రాశి ఫలితాలు &దైవారాధన విశేషాలు
11thFeb2026 | బుధవారం, నేటి పంచాంగం: రాశి ఫలితాలు & దైవారాధన విశేషాలు
విద్యార్థి సంఘాలకు ఎన్నికల గ్రహణం
తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కాలేజీల్లో, యూనివర్శిటీల్లో విద్యార్ధి సంఘాల ఎన్నికలు నిర్వహించాలని కోరుతూ ఈ మధ్య విద్యార్ధి నాయకులు ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేశారు. వివిధ విద్యాసంస్థల్లో చదువుతున్నవారి వసతుల కల్పన, ఫీజు రీయింబర్స్మెంట్ లాంటి ఎన్నో సమస్యలపై ప్రభుత్వ శాఖలతో చర్చించేందుకు విద్యార్థులవైపు నుండి అధికారిక ప్రాతినిధ్యం అవసరమని వారు కోరుతున్నారు. కాలేజీల్లో వివిధ రాజకీయ పక్షాలకు అనుబంధంగా ఉన్న విద్యార్థి సంఘాలు క్రియాశీలంగా ఉన్నా యాజమాన్యం దగ్గర వాటికి ఎలాంటి గుర్తింపు లేకపోవడం వల్ల సమస్యలపై చర్చించే హక్కు వారికి లభించడం లేదు. ఎన్నికల ద్వారా విద్యార్థులు ఎన్నుకున్న నాయకులకు చట్టపరమైన హక్కులు లభిస్తాయి. ఆ నేతల డిమాండ్లను పరిశీలించి, పరిష్కరించే బాధ్యత ప్రభుత్వంపై, విద్య, సంక్షేమ శాఖలపై ఉంటుంది. విద్యార్థులతో ఈ చిక్కులెందుకని ప్రభుత్వాలు ఎన్నికల నిర్వహణను ఎంతోకాలంగా పక్కన పెడుతూ వస్తున్నాయి. సంఘాల ఎన్నికలు కావాలంటూ విద్యార్థి నేతలు మళ్ళీ గొంతెత్తడంతో మరుగునపడిన ఈ విషయం ఇప్పుడు చర్చల్లోకి వచ్చింది. నిజానికి దేశంలోని రాజకీయ పార్టీల్లో నాయకులుగా ఎదిగినవాళ్లలో చాలామంది విద్యార్థి దశలో క్రియాశీలంగా ఉండి ఎన్నికల్లో పాల్గొని విద్యార్థి సంఘ నేతలుగా చలామణి అయినవాళ్లే. నితీష్ కుమార్, మమతా బెనర్జీ, లాలూ ప్రసాద్, ములాయం సింగ్, సీతారాం ఏచూరి, ప్రకాష్ కారత్.. ఇలా ఎన్నో పేర్లు ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా ఢిల్లీ యూనివర్శిటీ విద్యార్థి సంఘానికి ప్రెసిడెంట్గా ఉన్నారు. ఆ నాయకత్వ లక్షణాలే ఆమెకు ఢిల్లీ పీఠాన్ని అందించాయి. ఎస్వి యూనివర్శిటీలో చంద్రబాబు, ఎవి కాలేజీలో రేవంత్రెడ్డి విద్యార్థి నాయకులుగా కొనసాగినవారే. ఇప్పుడు వీరిరువురు విద్యా సంస్థల్లో ఎన్నికలపట్ల విముఖతతోనే ఉన్నారు. 1988 లో నిజాం కాలేజీలో విద్యార్థి సంఘాల మధ్య చెలరేగిన గొడవల కారణంగా ఆనాటి ముఖ్యమంత్రి ఎన్టి రామారావు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో విద్యార్థి సంఘాలకు ఎన్నికలను నిషేధించారు. అదే అదునుగా తర్వాత వచ్చిన ప్రభుత్వాలు కూడా అదే దారిలో నడిచాయి. అలా గత 37 సంవత్సరాలుగా రాష్ట్ర యూనివర్శిటీల్లో, అటానమస్ కాలేజీల్లో విద్యార్థి సంఘాలకు ఎన్నికలు లేకుండానే కాలం గడుస్తోంది. ఈ మధ్య ఉస్మానియా యూనివర్శిటీకి వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యార్థులనుద్దేశించి ఎంతో మాట్లాడారు. చదువుతోపాటు పోరాటం నేర్పించే గడ్డ ఉస్మానియా యూనివర్శిటీ అని, తెలంగాణ పదానికి ప్రత్యామ్నాయం ఏదైనా ఉంటే అది ఉస్మానియా యూనివర్శిటీయేనని అన్నారు. ఒయు లేకపోతే తెలంగాణ రాష్ట్రమే సిద్ధించేది కాదని కూడా వ్యాఖ్యానించారు. ఇన్ని చెప్పిన ఆయన విద్యార్థి సంఘాలకు ఎన్నికలు నిర్వహిస్తామని మాత్రం అనలేదు. అయితే విద్యార్థులు తమ సమస్యలు చెబితే వాటిని అధికారుల ముందుంచి సత్వరం పరిష్కరిస్తానని గట్టిగానే చెప్పారు. తమ మొదటి కోరికగా విద్యార్థులు సంఘాలకు ఎన్నికలను నిర్వహించాలని కోరితే ప్రభుత్వ నిర్ణయం ఎలా ఉంటుందో చూడాలి. 1980 దశకంలో దేశంలోని వివిధ రాష్ట్రాల్లోని యూనివర్శిటీల్లో హింసాత్మక సంఘటనలు జరిగినందువల్ల కొన్ని రాష్ట్రాల్లో ప్రభుత్వాలు ఎన్నికలను రద్దు చేశాయి. విద్యార్థుల్లో రాజకీయ, సామాజిక అవగాహన, బాధ్యతలను పెంపొందించాలని సుప్రీం కోర్టు భావించింది. అలా సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కేంద్రం మాజీ ఎన్నికల అధికారి జెఎం లింగ్డో అధ్యక్షతన ఒక కమిటీ వేసింది. 2006 లో వచ్చిన ఆ కమిటీ సిఫారసులను అన్ని విద్యాసంస్థలు అమలు చేయాలని సుప్రీంకోర్టు సూచించింది. అలా కేంద్ర విశ్వవిద్యాలయాల్లో, కేరళ, పశ్చిమబెంగాల్, అసోం, రాజస్థాన్, పంజాబ్ రాష్ట్రాల్లో కొంతమేరకు విద్యార్థి సంఘ ఎన్నికలు జరుగుతున్నాయి. ఉస్మానియా యూనివర్సిటీ వైస్ చాన్స్లర్గా కుమార్ బాధ్యతలు స్వీకరించిన తరువాత 1978 నుంచి 1988 మధ్య విద్యార్థి సంఘాల నాయకులుగా ఉన్న పూర్వ విద్యార్థులు గత ఏడాది జనవరిలో ఆయనను కలిసి అభినందించారు. ఉస్మానియాలో విద్యార్థి సంఘాల ఎన్నికల నిర్వహణపై ఉన్న నిషేధం ఎత్తివేసి, ఉన్నత విద్య లో ప్రజాస్వామ్య విలువలు పాదుకొల్పాలని వారు ఆయన్ని కోరారు. తాము ఈ విశ్వవిద్యాలయంలోనే చదువుకున్నామని, రాజకీయంగా చైతన్యవంతులం అయ్యామని, అందుకు కారణం విద్యార్థి సంఘాల ఎన్నికలేనని వైస్ చాన్స్లర్కు వారు చెప్పినట్లు తెలుస్తోంది. వారి విజ్ఞప్తి గురించి విసి తీసుకున్న చర్యలేమి లేనట్లే ఉంది. తెలంగాణలోని విశ్వవిద్యాలయాల్లో విద్యార్థి సంఘాల ఎన్నికలు నిర్వహించాలని యుజిసి మన ప్రభుత్వానికి లేఖ రాసి ఎంతో కాలమైంది. లింగ్డో కమిటీ సిఫారసుల ప్రకారం రాష్ట్ర యూనివర్శిటీలు, అటానమస్ కాలేజీల్లో విద్యార్థి సంఘాల ప్రాతినిధ్యం ఉండాల్సిందేనని, ఎన్నికలు నిర్వహించాలని ఆ లేఖ స్పష్టం చేసింది. అయితే ఆనాటినుండి తెలంగాణ ప్రభుత్వం దీనిపై ముందడుగు వేయలేదు. 2015 లో వచ్చిన ఈ లేఖపై ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోకుండా కాలం గడుపుతున్నారు. ఆ సమయంలో బిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. ఉస్మానియా నుంచే తెలంగాణ ఉద్యమాన్ని ఉధృతం చేసి, ఎందరో బలిదానాలకు కారణమైన బిఆర్ఎస్ ఆ తరువాత రాష్ట్రంలో పదేళ్ళపాటు అధికారంలో ఉంది. అయినా ఉస్మానియాతోపాటు మిగతా యూనివర్శిటీల్లో విద్యార్థి సంఘాలకు ఎన్నికల ఆలోచన చేయలేకపోయింది. ఉస్మానియా యూనివర్శిటీ పక్కనే ఉన్న ఇఫ్లూలో విద్యార్థి సంఘ ఎన్నికలు నిర్వహిస్తున్నారు.హైదరాబాద్లోని సెంట్రల్ యూనివర్శిటీ, మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్శిటీలో కూడా ఏటా గుర్తింపు విద్యార్థి సంఘానికి ఎన్నికలు జరుగుతున్నాయి. ఎన్నికైన విద్యార్థి సంఘం నాయకులు తమకు ఏమి కావాలి? యూనివర్శిటీలో మౌలిక వసతుల కల్పన, విధానాల రూపకల్పన తదితర అంశాలపై వైస్ చాన్స్లర్ లేదా రిజిస్ట్రార్ను కలిసి చర్చిస్తారు. ఎప్పటికప్పుడు వినతి పత్రాలు అందచేసి తమ అభిప్రాయాలు, అభ్యంతరాలను వెలిబుచ్చుతారు. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారు. తెలంగాణలో 17 స్టేట్ యూనివర్శిటీలు, మూడు సెంట్రల్ యూనివర్శిటీలు, మరో మూడు డీమ్డ్ యూనివర్శిటీలు, 5 ప్రైవేటు యూనివర్శిటీలు ఉన్నాయి. ప్రభుత్వ, ప్రైవేటు వర్శిటీల్లో కూడా విద్యార్థి సంఘాలు ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది. విద్యార్థుల అభ్యర్థనలను అంగీకరించి సకాలంలో అర్హమైన విద్యా సంస్థలకు ఎన్నికలు నిర్వహించి, రాబోయే తరానికి నాయకత్వ లక్షణాలను అందించే బాధ్యత ప్రభుత్వంపై ఉంది. బి.నర్సన్ 94401 28169
మాజీ ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం నరవణెకు సంబంధించిన అముద్రిత గ్రంథం ఇప్పుడు రాజకీయ దుమారం రేపుతోంది. ఈ గ్రంథం రెండేళ్ల ముందే సిద్ధమై, రక్షణ మంత్రిత్వ శాఖ అనుమతి కోసం ఎదురు చూస్తున్నప్పటికీ పార్లమెంట్ బడ్జెట్ సమావేశంలో ఈ గ్రంథంలోని కొన్ని భాగాలని చదివేందుకు ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ప్రయత్నించడంతో దుమారం చెలరేగింది. అనూహ్యంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చకు సమాధానం చెప్పలేక పోయారు. పైగా, సభలో ఆయన భద్రతకు ప్రమాదం జరగవచ్చనే సమాచారం అందడంతో ఆయనను సభకు రావద్దని తానే కోరానని స్వయంగా స్పీకర్ ఓం బిర్లా సభలో ప్రకటించారు. నిజంగా పార్లమెంట్ లోపలనే ప్రధాని భద్రత ప్రశ్నార్థకంగా మారితే హోం మంత్రి ఏమి చేస్తున్నారు? విచారణ ఎందుకు జరపడం లేదు? బాధ్యులను గుర్తించి, తగు చర్య తీసుకొనే ప్రయత్నం చేయడంలేదే? ఈ పరిణామాలు అన్నీ మన పార్లమెంటరీ ప్రజాస్వామ్యం పనితీరుపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. 2020 నుండి 2024 వరకు 35 మంది సైనికాధికారులు రచించిన గ్రంథాలకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఎవ్వరి గ్రంథాన్ని ఆపలేదు. కానీ సైన్యాధిపతిగా పనిచేసిన, క్రమశిక్షణకు, సామర్ధ్యానికి పేరొందిన నరవణె గ్రంథం చూసి ఎందుకు, ఎవ్వరు భయపడుతున్నారో అర్థం కావడం లేదు. జనవరి, 2023లో విడుదలకు సిద్ధమైన గ్రంథాన్ని అర్థంతరంగా డిసెంబర్, 2022లో రక్షణశాఖ అనుమతి లేకుండా ఆ గ్రంథం బైటకు రాకూడదని ఆదేశించారు. రెండేళ్లు దాటినా ఇప్పటివరకు ఆ గ్రంథం గురించి ప్రభుత్వం మౌనం వహిస్తున్నది. ఆ గ్రంథం బైటకు వచ్చేందుకు ‘దేశభద్రత’కు ప్రమాదం అని ప్రభుత్వం భావిస్తే ఆ గ్రంథాన్ని నిషేధించవచ్చు గదా!. రాహుల్ గాంధీ చదవాలి అనుకుంటున్న పేరాలు కారవాన్ పత్రికలో ప్రచురితమైనవే. వాస్తవానికి ఆ భాగాలు అంతకు చాలా ముందే హిందూ వంటి పత్రికలు ప్రచురించాయి. తొలుత అగ్నిపథ్ గురించి ప్రభుత్వ ధోరణిపట్ల జనరల్ నరవణె అసహనం వ్యక్తం చేశారని కథనాలు వచ్చాయి. ఆ తర్వాత గాల్వాన్ లోయ వద్ద జరిగిన ఘర్షణ గురించి ఆయన కథనం బైటకు వచ్చింది. అయినా ఎటువంటి వివాదాలు ఎదురుకాలేదు. అయితే, 2024 పార్లమెంట్ ఎన్నికలకు ముందు ఈ గ్రంథం బైటకు వస్తే అధికార పక్షం రాజకీయంగా ఇరకాటంలో పడవచ్చని ఆంక్షలు విధించినట్టు ఉన్నారు. ఎన్నికల తర్వాత కూడా ఆ గ్రంథంకు అనుమతి ఇవ్వడం గాని, నిరాకరించడం గాని లేదా సవరణలు అవసరమని రచయితను కోరడం గాని జరగలేదు. నిబద్ధతకు పేరొందిన జనరల్ నరవణె ఆ గ్రంథంలో ప్రధాని మోడీ నాయకత్వాన్ని పలు సందర్భాలలో పొగిడినట్లు కూడా చెబుతున్నారు. అటువంటి సైనికాధికారి పట్ల ఈ విధంగా ప్రభుత్వం వ్యవహరించడం విస్మయం కలిగిస్తోంది. ఈ విషయంలో ఆయన హుందాగా వ్యవహరిస్తున్నారు. అది ప్రచురణకర్త వ్యవహారం అని, తనకు సంబంధం లేదని, రాయడం వరకే తన పని ఉన్నట్లు చెబుతున్నారు. వాస్తవానికి ఉద్దేశపూర్వకంగా ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టాలని ఆయన ఈ గ్రంథం రాసిన దాఖలాలు లేవు. పదవీ విరమణ చేసిన ఓ సంవత్సరం తర్వాత ఓ గ్రంథావిష్కరణ కార్యక్రమంలో అనుభవాలు రాయమని ఓ ప్రచురణ కర్త కోరితే, అప్పుడు ప్రారంభించారు. ఈ గ్రంథ ప్రచురణకు అడ్డంకులు కల్పించడమే కాకుండా, కనీసం గాల్వాన్ లోయ ఘర్షణల గురించి, ఆ తర్వాత భారత్- చైనా సంబంధాల గురించి పార్లమెంట్లో చర్చించడానికి, సభ్యుల ప్రశ్నలకు సమాధానాలు చెప్పడానికి ప్రభుత్వం ఇష్టపడటం లేదు. ఎన్నో వాయిదా తీర్మానాలను తిరస్కరించింది. పాకిస్తాన్ గురించి కఠినమైన ప్రకటనలు చేసేందుకు ఎప్పుడూ ముందుటే మన మంత్రులు, ప్రభుత్వ అధికారులు చైనా విషయంలో మాత్రం వెనకడుగు వేస్తున్నారు. గతంలో అన్ని యుద్ధాల గురించి పార్లమెంట్లో గంభీరమైన చర్చలు జరిగాయి. అనేక గ్రంథాలు ప్రచురితం అయ్యాయి. గాల్వాన్ లోయ ఘర్షణ గురించి ఓ అధికారి గ్రంథం ప్రచురితమైంది. ఓ సినిమా కూడా వచ్చింది. కానీ ఆ సమయంలో సైనికాధిపతిగా ఉన్న నరవణె గ్రంథం గురించి ఎందుకు భయపడుతున్నారు? దేశ ప్రజలకు వివరణ ఇచ్చే ప్రయత్నం కూడా జరగడం లేదు. 1962లో చైనా యుద్ధంలో భారత్ ఓటమికి నాటి ప్రధాని నెహ్రూను బాధ్యుడిని చేస్తూ పార్లమెంట్ లోనే వివరమైన చర్చలు జరిగాయి. ఆ సమయంలో నెహ్రూను జనసంఘ్ నేత వాజ్పేయి తూర్పారబట్టారు. ఓ సైనికాధికారి అయితే ‘సైనికులు ఓడిపోలేదు’ అంటూ పరోక్షంగా నెహ్రూను బాధ్యుడిని చేస్తూ ఓ గ్రంథం కూడా రాసారు. చైనా యుద్ధంపై అనేక గ్రంథాలు వచ్చాయి. ఏ ప్రభుత్వం కూడా వాటిని నిషేధించే ప్రయత్నం చేయలేదు. పాకిస్తాన్తో జరిగిన అన్ని యుద్ధాల గురించి అనేక గ్రంథాలు వచ్చాయి. వాజ్పేయి హయాంలో జరిగిన కార్గిల్ యుద్ధంపై పార్లమెంట్ చర్చలు జరపడమే కాకుండా, నేటి విదేశాంగమంత్రి జైశంకర్ తండ్రి, వ్యూహాత్మక అంశాల నిపుణులు కె సుబ్రమణ్యంతో ఓ కమిటీని ప్రభుత్వమే ఏర్పాటు చేసింది. దేశ చరిత్రలో తొలిసారిగా రక్షణ అంశాల గురించి ఆ కమిటీ బహిరంగ విచారణ జరిపింది. మన రక్షణ వ్యవస్థలో లోపాల గురించి తన నివేదికలో సవివరంగా పేర్కొన్నది. మన దేశంలో ఓ జాతీయ రక్షణ విధానమే లేకపోవడాన్ని ఎత్తిచూపింది. వివిధ సైనిక విభాగాలు, నిఘా విభాగాల మధ్య అనుసంధానం లేకపోవడాన్ని తప్పుపట్టింది. ఆ కమిటీ నివేదిక మేరకే మోడీ ప్రభుత్వం ‘చీఫ్ ఆఫ్ డిఫెన్సె స్టాఫ్’ను ఏర్పాటు చేసింది. అయితే ఆ కమిటీ సూచించిన విధంగా ఆ కమిటీకి పూర్తి అధికారాలు ఇంకా దాఖలు చేయకపోవడం మరో విషయం. 1971 యుద్ధంకు ముందు, యుద్ధంకు మధ్యలో నాటి ప్రధాని ఇందిరా గాంధీ స్వయంగా ప్రతి పక్ష నాయకులతో మంతనాలు జరిపారు. వారి సహకారాన్ని అభ్యర్ధించారు. అనేక సందర్భాలలో ప్రభుత్వానికి మద్దతుగా ప్రతిపక్ష నాయకులు వ్యవహరించారు. చైనా విషయంలో సైతం బహిరంగ చర్చలకు వ్యూహాత్మక సమస్యలు ఉంటే నేరుగా ప్రధాని మోడీ ప్రతిపక్షాలను విశ్వాసంలోకి తీసుకొని, వారితో చర్చించే ప్రయత్నం చేయవచ్చు. డా. మన్మోహన్ సింగ్ సైతం కీలక అంశాలపై ప్రతిపక్ష నాయకుల వద్దకు అధికారులనో, మంత్రులనే పంపి సమాలోచనలు జరిపేవారు. కొన్ని సందర్భాలలో తానే స్వయంగా మాట్లాడేవారు. అటువంటి రాజకీయ సంస్కృతికి ప్రధాని మోడీ తిలోదకాలు ఇచ్చారు. కనీసం పార్లమెంట్ సమావేశాల ముందు జరిపే అఖిలపక్ష సమావేశాలకు సైతం ఆయన హాజరుకావడం లేదు. ప్రజాస్వామ్యం అంటేనే చర్చలు. భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసే సౌలభ్యం. ముఖ్యంగా పార్లమెంట్ వేదికగా అటువంటి చర్చలు జరగాలి. కానీ స్వాతంత్య్రం తర్వాత ప్రస్తుతం జరుగుతున్నంత పేలవంగా పార్లమెంట్ చర్చలు ఎప్పుడూ లేవు. అధికార పక్షమే పలు సందర్భాలలో చర్చలు జరిపేందుకు వెనకడుగు వేస్తుంది. సవ్యంగా సభ జరిపేందుకు అధికారపక్షం చొరవ తీసుకోవడం లేదు.ఒక గ్రంథాన్ని నిషేధిస్తే, ప్రచురించకుండా లేదా పంపిణీ చేయకుండా అడ్డుకొంటే ప్రజల్లో సహజంగానే ఆ గ్రంథం గురించిన ఆసక్తి పెరుగుతుంది. ప్రభుత్వం కఠిన వాస్తవాలను ప్రజల నుండి దాచే ప్రయత్నం చేస్తున్నట్లు అనుమానాలు కలుగుతాయి. అటువంటి పరిస్థితులు ప్రజాస్వామ్యంకు సరిపడవు. నరవణె గ్రంథంలో ప్రస్తుతం ప్రచారంలో ఉన్న భాగాలను చూస్తే ప్రభుత్వం గాని, సైన్యం గాని ప్రజలనుండి దాచాల్సిన అంశాలను ఏవీ కనబడటం లేదు. చైనా దళాలు ముందు వస్తున్నాయని, ఏమి చేయాలో అని అడిగితే ‘మీకు సముచితం అనుకున్నది చేయండి’ అని ప్రధాని రక్షణ మంత్రి ద్వారా సందేశం పంపారని ఉంది. సాధారణంగా చిన్న, చిన్న ఘర్షణల సమయంలో స్థానిక సైనికాధికారులు తగు నిర్ణయం తీసుకుంటారు. అదే చేసి ఉండి ఉండవచ్చు. అయితే ఈ సందర్భంగా జనరల్ నరవణె ఉపయోగించిన కొన్ని పదాలు ప్రధాని గురించి నిత్యం సోషల్ మీడియాలో అతిశయాలతో చేస్తున్న ప్రచారంకు గండి పడుతుందనే భయపడి ఉండవచ్చు. అటువంటి పదాలని తొలగించమని రచయితను కోరి ఉంటే సరిపోయేది. ప్రభుత్వమే ఇంత రాద్ధాంతం చేసి ఉండాల్సింది కాదు. పైగా, ఇతర సైనికాధికారుల మాదిరిగా పదవీ విరమణ తర్వాత అధికార పదవులు, రాజకీయ పదవులు కోరుకుంటూ రాజకీయ పార్టీల వెంబడి తిరిగిన వ్యక్తి నరవణె కాదు. దేశ ప్రయోజనాలు, సైనికుల మనోధైర్యం కాపాడటంలో మరెవ్వరికీ తీసిపోరు. అటువంటి నిజాయితీగల అధికారి తన అనుభవాల గురించి రాసిన గ్రంథం రాజకీయ దుమారం చిక్కుకోవడం దురదృష్టకరమే. ఓ విధంగా దేశ రక్షణకోసం నిత్యం పోరాడుతున్న సైనికులను అవమానించడమే కాగలదు. చలసాని నరేంద్ర 98495 69050
లోక్సభ స్పీకర్పై అవిశ్వాస తీర్మానం
న్యూఢిల్లీ: లోక్సభ స్పీకర్ ఓం బిర్లాపై విపక్షాలు మంగళవారం అవిశ్వాస తీర్మానం నోటీసును అం దజేశాయి. సభా కార్యక్రమాల నిర్వహణలో స్పీ కర్ ఓం బిర్లా తీవ్రమైన పక్షపాత ధోరణిని ప్రదర్శిస్తున్నారని, కాంగ్రెస్ ఎంపీలకు వ్యతిరేకంగా నిరాధార ఆరోపణలు చేస్తూ రాజ్యాంగ పదవిని దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపిస్తూ లోక్సభ స్పీకర్ పదవి నుంచి బిర్లాను తొలగించాలని నోటీసులో కోరాయి.ఈ మేరకు లోక్సభలో కాంగ్రెస్ డిప్యూ టీ లీడర్ గౌరవ్ గొగోయి, చీఫ్ విప్ కె.సురేష్, విప్ మొహమ్మద్ జావేద్ కాంగ్రెస్, సమాజ్వాది పార్టీ, డిఎంకె తదితర విపక్షాల తరఫున లోక్సభ సెక్రటరీ జనరల్ ఉత్పల్ కుమార్సింగ్కు నోటీసు సమర్పించారు. ఈ నోటీసుపై టిఎంసి ఎంపీలు సంతకం చేయలేదు. ఇందులో పాలుపంచుకోలేదు. ఈ అవిశ్వాస తీర్మానంపై కాంగ్రెస్, డిఎంకె, సమాజ్వాది, శివసేన (యుబిటి) ఎన్సిపి (ఎస్పి)లకు చెందిన దాదాపు 120 మంది ఎంపీలు సంతకాలు చేశారు. “ లోక్సభ కార్యకలాపాల నిర్వహణలో తీవ్రమైన పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నారని, అందువల్ల రాజ్యాంగం లోని ఆర్టికల్ రూల్ 94(సి) కింద స్పీకర్పై అవిశ్వాస తీర్మానం నోటీసులు ఇచ్చాం” అని నోటీస్ పేర్కొంది. పార్లమెంట్లో మాట్లాడే కనీస ప్రాథమిక హక్కు ఉన్నప్పటికీ అనేక సందర్భాలలో విపక్ష పార్టీల నాయకులకు మాట్లాడే అవకాశం లభించడం లేదు. ఫిబ్రవరి 2న రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే సమయంలో లోక్సభలో విపక్ష నాయకుడు రాహుల్ గాంధీకి తన ప్రసంగాన్ని పూర్తి చేయడానికి అనుమతించలేదని నోటీసులో ఉదహరించారు. ఇది ఒక్కటే ఉదాహరణ కాదు. దాదాపు ఎల్లప్పుడూ లోక్సభ విపక్ష నాయకునికి మాట్లాడడానికి అనుమతించడం లేదని నోటీసులో ప్రస్తావించారు. ఫిబ్రవరి 3న ఎనిమిది మంది విపక్షపార్టీల ఎంపీలు తమ ప్రజాస్వామ్య హక్కులను వినియోగించుకున్నందుకు బడ్జెట్ సమావేశాలైనంతవరకు వారిని తమ ఇష్టం వచ్చినట్టు సస్పెండ్ చేశారని నోటీస్ పేర్కొంది. ఫిబ్రవరి4న బిజేపీ ఎంపీ ఒకరు ఇద్దరు మాజీ ప్రధానులపై అభ్యంతరకరమైన, వ్యక్తిగత దూషణలతో విమర్శలు చేస్తూ పార్లమెంట్ సంప్రదాయాలు, మర్యాద నియమాలను విస్మరించినా, ఒక్కసారి కూడా స్పీకర్ ఆ ఎంపీని మందలించలేదని నోటీస్లో పేర్కొన్నారు.ఈ సందర్భంగా ఎంపి నిషికాంత్దూబే వ్యాఖ్యలను నోటీసులు ఉదహరించారు. “ తాము అభ్యర్థించినప్పటికీ, ఎవరైతే నేరాలు చేయడానికి అలవాటుపడ్డారో ఆ ఎంపీపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు ” అని నోటీసులో విపక్ష ఎంపీలు ఉదహరించారు. చాలా మంది కాంగ్రెస్ ఎంపీలు ప్రధాని నరేంద్రమోడీ చైర్ వైపు దూసుకెళ్లి చుట్టుముడతారని “ ఏదో ఒక అనూహ్య చర్యకు” పాల్పడతారని , గట్టి సమాచారం తనకు ఉన్నందున తాను ప్రధాని మోడీని లోక్సభకు రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపేందుకు రావద్దని అభ్యర్థించినట్టు స్పీకర్ ఓం బిర్లా చేసిన వ్యాఖ్యలను కూడా నోటీసులో ప్రస్తావించారు.“ పైన పేర్కొన్న వ్యాఖ్యలు జాతీయ కాంగ్రెస్ సభ్యులపై స్పష్టంగా తప్పుడు ఆరోపణలను లేవెత్తాయి. అవన్నీ అవమానకర స్వభావాన్ని తెలియజేస్తున్నాయి. పార్లమెంటరీ మర్యాద , నియమ నిబంధనలకు రక్షకుడుగా ఉండవలసిన స్పీకర్ అలాంటి అభ్యంతరకర వ్యాఖ్యలకు సభలో చోటు కల్పించడం తన రాజ్యాంగ పదవిని దుర్వినియోగం చేసినట్టే అవుతుందని నోటీస్ పేర్కొంది. దీనిపై స్పీకర్ ఓం బిర్లా ఈ నోటీసును పరిశీలించి సరైన చర్య తీసుకోవలసిందిగా లోక్సభ సెక్రటరీ జనరల్ ఉత్పల్ కుమార్సింగ్కు ఆదేశించినట్టు అధికార వర్గాలు పేర్కొన్నాయి. నిబంధనల ప్రకారం ఈ తీర్మానం నోటీసును పరిశీలిస్తారు. చర్చ పూర్తయ్యేవరకు సభకు దూరం : స్పీకర్ బిర్లా కీలక నిర్ణయం విపక్షాలు స్పీకర్ ఓం బిర్లాపై అవిశ్వాస తీర్మానం నోటీసులు సమర్పించిన వెంటనే స్పీకర్ బిర్లా కీలక నిర్ణయం తీసుకున్నారు. అవిశ్వాస తీర్మానంపై చర్చ పూర్తయ్యేవరకు సభకు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నారు. స్పీకర్ను పదవి నుంచి తొలగించేలా తీర్మానం ప్రవేశ పెట్టేందుకు లోక్సభ సెక్రటరీ జనరల్కు కాంగ్రెస్ నోటీసు ఇచ్చిన నేపథ్యంలో ఓం బిర్లా ఈ నిర్ణయం తీసుకున్నారు. లోక్సభ స్పీకర్ లేదా డిప్యూటీ స్పీకర్ను వారి పదవుల నుండి తొలగించే తీర్మానం సభలో పరిశీలనలో ఉన్నప్పుడు వారు సభకు అధ్యక్షత వహించకూడదని రాజ్యాంగం లోని ఆర్టికల్ 96 నిర్దేశిస్తోంది. లోక్సభలో అవిశ్వాస తీర్మానంపై చర్చ జరిగినప్పుడు స్పీకర్ బిర్లాకు తనకు తాను రక్షించుకునే రాజ్యాంగ హక్కు ఉంది. ఈలోగా బిర్లా లోక్సభ సెక్రటరీ జనరల్ ఉత్పల్ కుమార్ సింగ్ను విపక్షాలు సమర్పించిన అవిశ్వాస తీర్మానం నోటీసును పరిశీలించాలని ఆదేశించారు.
మనిషి జీవితం కేవలం జీవించడానికే పరిమితమైతే సమాజం ముందుకు కదలదు. ఆలోచన మొదలైన చోటే సమాజానికి దిశ ఏర్పడుతుంది. ఆలోచన ఆగిపోయిన చోటే సమాజం యాంత్రికంగా మారుతుంది. నేటికాలం మనకు అపారమైన అవకాశాలను ఇచ్చింది; అదే సమయంలో అపారమైన గందరగోళాన్ని కూడా ఇచ్చింది. వినిపిస్తున్న ప్రతి మాటను నిజమని నమ్మే స్థితి, కనిపిస్తున్న ప్రతి దృశ్యానికి వెంటనే స్పందించే అలవాటు ఇవన్నీ మనిషిని ఆలోచననుంచి దూరం చేస్తున్నాయి. ఇలాంటి సమయంలో సమాజానికి అత్యంత అవసరమైనది బలమైన శరీరాలు కాదు, స్పష్టమైన ఆలోచనలు. సంఖ్యలో ఎంత మంది ఉన్నామన్నది కాదు, ఆ సంఖ్యలో ఎంత మంది ఆలోచించగలుగుతున్నారన్నదే అసలు ప్రశ్న. ఎందుకంటే ఆలోచించగలిగిన పౌరుడే తన జీవితం మాత్రమే కాదు, తన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని కూడా అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తాడు. ఆ ప్రయత్నమే సమాజాన్ని నిలబెడుతుంది, ముందుకు నడిపిస్తుంది. సమాజం ముందుకు సాగాలంటే సంఖ్యలే కాదు చైతన్యమూ కావాలి. జనాభా పెరగడం ఒక అంశమైతే, ఆ జనంలో ఆలోచించే మనుషులు పెరగడం మరో అంశం. ఈ రెండింటి మధ్య తేడాను గుర్తించలేని సమాజం బలంగా కనిపించినా లోపల ఖాళీగా ఉంటుంది. అందుకే ఆలోచించే పౌరుడు ఎందుకు అవసరం? అన్న ప్రశ్న నేటి కాలానికి అత్యంత ప్రాసంగికమైనది. పౌరుడు అనగానే కేవలం ఒక గుర్తింపు మాత్రమే కాదు. అతడు జీవిస్తున్న సమాజంతో, చుట్టూ ఉన్న పరిణామాలతో, తన చర్యల ప్రభావంతో అనుసంధానమై ఉండే మనిషి. ఈ అనుసంధానం ఆలోచన లేకుండా సాధ్యం కాదు. ఆలోచించని పౌరుడు తన జీవితాన్ని మాత్రమే చూస్తాడు. ఆలోచించే పౌరుడు తన జీవితంతోపాటు సమాజాన్ని కూడా చూస్తాడు. ఈ దృష్టి తేడానే సమాజ దిశను నిర్ణయిస్తుంది. నేటి కాలంలో సమాచారం విపరీతంగా పెరిగింది. ప్రతి మనిషి చేతిలో సమాచారం ఉంది. కానీ సమాచారం ఉండటం ఆలోచనకు హామీ కాదు. ఆలోచన అనేది తెలిసిన దాన్ని ప్రశ్నించగలగడం, విన్నదాన్ని తూకం వేయగలగడం, చూసినదాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేయడం. ఈ సామర్థ్యం లేకపోతే మనిషి స్పందిస్తాడు కానీ ఆలోచించడు. స్పందన తక్షణమే వస్తుంది; ఆలోచన మాత్రం సమయం కోరుతుంది. ఆలోచించే పౌరుడు సమాజానికి ఒక సమతుల్యతను ఇస్తాడు. అతడు ఏ విషయాన్నైనా అతి ఉత్సాహంతో గాని, అతి నిర్లక్ష్యంతో గాని చూడడు. వినే ఓర్పు ఉంటుంది. అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తాడు. ప్రతి విషయాన్ని వెంటనే తీర్పుగా మార్చడు. ఈ స్వభావమే సమాజంలో ఉద్రిక్తతను తగ్గిస్తుంది, సంభాషణకు స్థలం కల్పిస్తుంది. సమాజంలో మార్పు రావాలంటే గొంతులు పెద్దగా ఉండాల్సిన అవసరం లేదు; ఆలోచనలు లోతుగా ఉండాలి. ఆలోచించే పౌరుడు తన అభిప్రాయాన్ని ప్రకటించే ముందు తన బాధ్యతను గుర్తిస్తాడు. తన మాట మరొకరిపై ఎలాంటి ప్రభావం చూపుతుందో ఆలోచిస్తాడు. ఈ బాధ్యత భావనే సమాజానికి నిజమైన బలం. చదువు ఆలోచనకు దారితీయాలి. కానీ చదువు కేవలం అక్షరాలకే పరిమితమైతే, ఆలోచన అక్కడే ఆగిపోతుంది. చదివినదాన్ని జీవితం మీద ప్రయోగించగలిగినప్పుడే పౌరుడు ఆలోచించే స్థాయికి చేరుకుంటాడు. ఈ ప్రక్రియ వ్యక్తిగత ప్రయోజనాన్ని మించి, సామూహిక మేలుకు దారితీస్తుంది. ఆలోచించే పౌరుడు ఎప్పుడూ సంపూర్ణంగా సరైనవాడే కావాల్సిన అవసరం లేదు. అతడు తప్పు చేయవచ్చు. కానీ ఆ తప్పును గుర్తించే శక్తి అతడిలో ఉంటుంది. అదే అతడిని మెరుగైన పౌరుడిగా మలుస్తుంది. ఆలోచన అంటే తప్పులేని స్థితి కాదు; తప్పుల నుంచి నేర్చుకునే స్థితి. నేటి సమాజానికి అవసరమైనది ఎక్కువ మంది మాట్లాడే పౌరులు కాదు; ఎక్కువ మంది ఆలోచించే పౌరులు. మాటలు సమాజాన్ని కదిలిస్తాయి; ఆలోచనలు సమాజాన్ని దారిలో పెడతాయి. ఈ తేడాను గుర్తించినప్పుడు మాత్రమే సమాజం స్థిరంగా, సుస్థిరంగా ముందుకు సాగుతుంది. చివరికి ఆలోచించే పౌరుడు సమాజానికి ఒక కాపలాదారుడిలాంటి వాడు. అతడు నియంత్రించడు; గుర్తు చేస్తాడు. ఆలోచనను ఆపడు; ప్రశ్నలను కొనసాగిస్తాడు. ఈ కొనసాగింపే సమాజాన్ని జీవవంతంగా ఉంచుతుంది. అందుకే ఆలోచించే పౌరుడు నేటికే కాదు, ప్రతి కాలానికీ అవసరం. ఆలోచించే పౌరుడు రూపుదిద్దుకోవడం ఒక రోజు జరిగే ప్రక్రియ కాదు. అది కుటుంబంలో మొదలై, విద్యలో పెరిగి, అనుభవాల్లో పక్వతకు చేరుతుంది. చిన్నప్పటి నుంచే ప్రశ్న అడగడానికి ఇచ్చే స్వేచ్ఛ, భిన్న అభిప్రాయాలను వినే అలవాటు, తప్పును ఒప్పుకునే సంస్కారం ఇవన్నీ కలిసినప్పుడే ఆలోచన ఒక స్వభావంగా మారుతుంది. ఆలోచనను భయపడే వాతావరణంలో పౌరుడు విధేయుడిగా మారవచ్చు కానీ బాధ్యతగలవాడిగా మారలేడు. సామాజిక జీవనంలో ఆలోచించే పౌరుడి పాత్ర మౌనంగా ఉంటుంది కానీ ప్రభావం లోతుగా ఉంటుంది. అతడు ప్రతి విషయంపై అభిప్రాయం చెప్పాల్సిందే అన్న ఆతృతకు లోనుకాడు. అవసరమైన చోట మాత్రమే మాట్లాడతాడు. మాట్లాడనప్పుడు కూడా గమనిస్తూనే ఉంటాడు. ఈ గమనమే సమాజానికి అవసరమైన సమతుల్యతను కాపాడుతుంది. ఎందుకంటే ప్రతి మాటకు ప్రతిమాట రావడం సంభాషణ కాదు; ఆలోచన ఆగిపోవడమే. ఆలోచించే పౌరుడు తన హక్కుల గురించి మాత్రమే కాదు, తన కర్తవ్యాల గురించి కూడా అంతే స్పష్టంగా ఆలోచిస్తాడు. హక్కులు కోరడం సులభం; బాధ్యతను మోసుకోవడం కష్టం. కానీ సమాజం నిలబడేది ఈ కష్టమైన దారిపైనే. ఆలోచన ఈ దారిని చూపిస్తుంది. ఆ దారిలో నడవడం పౌరుడి పరిపక్వతను తెలియజేస్తుంది. ఈ ప్రక్రియలో సాహిత్యం, పుస్తకాలు, ఆలోచనాత్మక చర్చలు కీలక పాత్ర పోషిస్తాయి. అవి సిద్ధాంతాలను బోధించవు; మనిషిని తనతో తాను మాట్లాడేలా చేస్తాయి. ఆ అంతర్ముఖ సంభాషణ నుంచే ఆలోచించే పౌరుడు బయటకు వస్తాడు. బయట కనిపించే చర్యలకు ముందుగా లోపల ఏర్పడే ఈ సంభాషణే నిజమైన చైతన్యం. చివరికి ఆలోచించే పౌరుడు సమాజానికి నాయకుడిగా ఉండాల్సిన అవసరం లేదు. అతడు ఒక సాధారణ మనిషిగా ఉండవచ్చు. కానీ అతడి ఆలోచనల ప్రభావం అసాధారణంగా ఉంటుంది. ఎందుకంటే సమాజాన్ని మార్చేది ఒక్కొక్కరి ఆలోచనలే. ఆలోచించే పౌరులు పెరిగినప్పుడు సమాజం మారుతుంది. ఆ మార్పే నిశ్శబ్దంగా, కానీ స్థిరంగా కొనసాగుతుంది. ఆలోచించే పౌరుడు ఎక్కడా గొడవ కోరడు; కానీ అవసరమైన చోట ఆలోచనను ఆపనివ్వడు. ఈ ఆలోచనలే సమాజానికి దిక్సూచి. అవే సమాజాన్ని చీకటి నుంచి వెలుగులోకి నడిపించే నిశ్శబ్ద శక్తి. అందుకే ఆలోచించే పౌరుడి అవసరం నినాదంగా కాదు, జీవనశైలిగా మారినప్పుడే సమాజం నిజంగా ముందుకు సాగుతుంది. చిటికెన కిరణ్ కుమార్ 94908 41284
బెంగళూరు/న్యూఢిల్లీ : కర్నాటకలో ముఖ్యమంత్రి పదవిలో డిప్యూటీ సిఎం శివకుమార్ను నియమించాలని కోరుతూ 80 మంది ఎంఎల్ఎ లు హైకమాండ్కు లేఖ రాసినట్లు సమాచారం. ఈ మేరకు కాంగ్రెస్ ఎంఎల్ఎ, డికె మద్దతుదారు డు ఇక్బాల్ హుస్సేన్ వెల్లడించారు. ఆయన తాజా ప్రకటనలో ఈ అంశం మరోసారి చర్చనీయాంశమైంది. ‘అవును. నిజమే 80 నుంచి 90 మంది శాసనసభ్యులం డికెకు అవకాశం ఇవ్వాలని అధిష్టానానికి లేఖ రాశాం. ఇక సిద్ధరామయ్య కుమారుడు యతీంద్ర పలుమార్లు చేస్తున్న ప్రకటనలు అయోమయానికి గురి చేస్తున్నాయి. ఏది ఏమైనా మేం క్రమశిక్షణగా మెలగాల్సిన అవసరం ఉంది. అధిష్టానం ఏం చెబితే దాన్ని పాటించాల్సి ఉం టుంది’ అని ఇక్బాల్ మీడియాతో వ్యాఖ్యానించా రు. కర్నాటకలో నాయకత్వ అంశంపై సిఎం సిద్ధరామయ్య స్పష్టతనిచ్చారు. కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయమే ఫైనల్ అని, వారు ఏ నిర్ణయం వెలువరిస్తే దానికి కట్టుబడి ఉంటానని స్పష్టం చేశారు. ఈ అంశంపై చర్చించేందుకు తాను ఢిల్లీకి వెళ్లబోనని, ఒకవేళ హైకమాండ్ను పిలుపు వస్తేనే వెళ్తానని అన్నారు. ఇక దీనిపై అనవసరమైన ప్రశ్నలు అక్కర్లేదని మంగళవారంనాడిక్కడ మీడియాతో మాట్లాడుతూ సిద్ధరామయ్య అన్నారు. తాను పదేపదే ఢిల్లీకి ఎందుకు వెళ్లాలని, తనకు ఇక్కడ బ డ్జెట్ సిద్ధం చేసుకునే పనులతో పాటు ఇతర బాధ్యతలు కూడా ఉన్నాయని పేర్కొన్నారు. మరోవైపు డికె శివకుమార్ మాట్లాడుతూ... తమ మధ్య ఏం చర్చ జరిగిందనేది మొత్తం పార్టీ పెద్దలకు తెలుసని, అంతా వారిముందే జరిగిందని అన్నారు. అధిష్టానం ముందే సిద్ధరామయ్య మాట్లాడారని, అందులో గందరగోళానికి తావెక్కడిదని ప్రశ్నించారు. పార్టీకి వ్యతిరేకంగా ఎవరూ మాట్లాడవద్దని ఆయన హితవు పలికారు.
మనతెలంగాణ/హైదరాబాద్ : కృష్ణా నదీ జలాలను ఎపి అప్పనంగా తీసుకుపోతుంటే, సిఎం రేవంత్ రెడ్డి మాత్రం జూబ్లీహిల్స్ ప్యాలెస్లో కూర్చోని చోద్యం చూస్తున్నారని మాజీ మంత్రి, బిఆర్ఎస్ఎల్పి డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఎపి ప్రభుత్వం ఎలాంటి ఇండెంట్లు, బోర్డు అనుమతులు లేకుండా ఇష్టారాజ్యంగా కృష్ణా నీళ్లను తరలించుకుపోతోందని ఆరోపించారు. తెలంగాణ భవన్లో మంగళవారం బిఆర్ఎస్ నేతలతో కలిసి ఆయన మీడియా సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా హరీష్రావు మాట్లాడుతూ, తెలంగాణ ఇరిగేషన్ శాఖ కెఆర్ఎంబికి రాసిన లేఖను ఉటంకిస్తూ ఆయన కీలక గణాంకాలను వెల్లడించారు. జనవరి 29 నాటికి ఈ వాటర్ ఇయర్లో ఎపి 664 టిఎంసిల నీటిని వాడుకున్నదని, తాత్కాలిక ఒప్పందం ప్రకారం ఎపి వాటా 66 శాతం కాగా, ఇప్పటికే ఎపి నీటి వినియోగం 80 శాతానికి చేరిందని తెలిపారు. తెలంగాణ వాటా 34 శాతం (174 టిఎంసిలు) ఉండగా, మనం కేవలం 20 శాతానికి పరిమితమయ్యామని అన్నారు. ఎపి వాటా మరో రెండు రోజుల్లోనే దాటిపోతుందని మన ఇఎన్సి లేఖ రాసినా, ప్రభుత్వం మొద్దునిద్ర వీడటం లేదని మండిపడ్డారు. నీటి దోపిడీని అడ్డుకోవాలని బోర్డుకు లేఖ రాసిన ఇఎన్సి జనవరి 31న రిటైర్ అయితే, ఆ కీలకమైన బోర్డు మెంబర్ పోస్టును భర్తీ చేయడానికి ప్రభుత్వానికి వారం రోజులు పట్టిందని విమర్శించారు. వాటా కుదరలేదా... మాట కుదరలేదా..? అంటూ ఘాటు ఆరోపణలు చేశారు. ఆ పోస్టును వారం రోజులు ఎందుకు ఖాళీగా పెట్టారని ప్రశ్నించారు. మీడియా ప్రశ్నించే వరకు స్పందన లేదంటే రాష్ట్ర ప్రయోజనాలపై ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి ఇదేనా..? అని నిలదీశారు. గురుదక్షిణ చెల్లిస్తున్న రేవంత్రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన గురువు చంద్రబాబు నాయుడుపై ఉన్న భయం వల్లే అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ను కోరడం లేదని హరీష్రావు ఆరోపించారు. చేతులు కాలినంక ఆకులు పట్టుకున్నట్లు ఉత్తరాలు రాయడం తప్ప ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. వరుసగా రెండేళ్లు కృష్ణా జలాల వినియోగంలో కాంగ్రెస్ హయాంలోనే అత్యల్ప వినియోగం నమోదైందని, ఇది రేవంత్ రెడ్డి తన గురువుకు చెల్లిస్తున్న గురుదక్షిణ అని ఎద్దేవా చేశారు. మహబూబ్నగర్, నల్గొండ, రంగారెడ్డి జిల్లాల రైతుల పంటలు ఎండిపోతుంటే ముఖ్యమంత్రి పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కెఆర్ఎంబి కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం చేతిలో ఉందని, ఎపి 664 టిఎంసిలు వాడితే, బోర్డు మాత్రం 555 టిఎంసిలు అని తక్కువ చేసి చెబుతోందని ఆరోపించారు. ఆర్ఆర్ ట్యాక్స్, స్కామ్లు బయటపడతాయనే భయంతో రేవంత్ రెడ్డి మౌనంగా ఉంటే, రాష్ట్రానికి చెందిన ఇద్దరు కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ కేవలం కెసిఆర్ను తిట్టడానికే పరిమితమవుతున్నారని విమర్శించారు. బిజెపి, కాంగ్రెస్ కలిసి తెలంగాణ గొంతు పిసికే ప్రయత్నం చేస్తున్నాయని విమర్శించారు. కెఆర్ఎంబి కార్యాలయాన్ని ముట్టడిస్తాం తెలంగాణ నీటి హక్కుల కోసం బిఆర్ఎస్ పోరాడుతుందని హరీష్రావు పు నరుద్ఘాటించారు. త్వరలోనే కెఆర్ఎంబి కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. తక్షణమే స్పందించి ఎపి నీళ్ల తరలింపును అడ్డుకోవాలని, క్యారీ ఫార్వర్డ్ విధానంలో పైన ఉన్న శ్రీశైలంలో నీటిని ఆపి పెట్టాలని డి మాండ్ చేశారు. రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బ తీస్తే బిఆర్ఎస్ పార్టీ చూస్తూ ఊ రుకోదని హెచ్చరించారు. కేంద్ర మంత్రిని కలుస్తాం.. పార్లమెంట్లో గట్టిగా లేవనెత్తుతామని చెప్పారు. బిజెపి, కాంగ్రెస్ ఎంపీలు 16 మంది ఉండి తెలంగాణ హక్కులను కాపాడటంలో విఫమయ్యారని మండిపడ్డారు. రాష్ట్ర నీటి హక్కుల కోసం బిఆర్ఎస్ పోరాటం చేస్తుందని హరీష్రావు వెల్లడించారు.
టిజిఎంఎస్ఐడిసిలో కొనుగోల్మాల్
మన తెలంగాణ/హైదరాబాద్: టిజిఎంఎస్ఐడిసి సంస్థ (తెలంగాణ మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్) మూడేళ్లుగా మెడికల్ కాలేజీలకు సరఫరా చేస్తున్న కంప్యూటర్లు, ప్రింటర్లు, ప్రొజెక్టర్లు, జీరాక్స్ మిషన్ల కొనుగోళ్లలో భారీ గా గోల్మాల్ జరిగినట్టుగా ప్రభుత్వానికి ఫిర్యాదులు అందాయి. ఈ సంస్థ సరఫరా చేసిన ఈ వ స్తువుల్లో చాలావరకు నాసిరకం ఉన్నాయని దీంతో అవి మరమ్మతులకు గురవుతున్నాయని 25 మెడికల్ కాలేజీల సిబ్బంది వాపోతున్నారు. ముఖ్యం గా ఈ వస్తువుల కొనుగోళ్లను టిఎస్టిఎస్ (తెలంగాణ స్టేట్ టెక్నాలజీ సర్వీసెస్) ద్వారా జరపాల్సి ఉన్నా ఆ నిబంధనలను పక్కన పెట్టి టిజిఎంఎస్ఐడిసి సంస్థ డైరెక్ట్గా వాటిని కొనుగోలు చేసి కోట్ల రూపాయలను కొందరు అధికారులు కొల్లగొట్టినట్టుగా ప్రభుత్వానికి ఫిర్యాదులు అందాయి. టిజిఎంఎస్ఐడిసి సంస్థలో పనిచేసే ఒక ఈడీ అధికారి ఆధ్వర్యంలోనే ఈ వ్యవహారం జరిగిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. టిజిఎంఎస్ఐడిసి సంస్థ అ ధికారులు మూడు సంవత్సరాలుగా నిబంధనలను ఉల్లంఘిస్తూ టిఎస్టిఎస్ (తెలంగాణ స్టేట్ టెక్నాలజీ సర్వీసెస్) నుంచి కాకుండా టిజిఎంఎస్ఐడిసి డైరెక్ట్గా 500 కంప్యూటర్లు, 400ల ప్రింటర్ల ను, 50 ప్రొజెక్టర్లను, 50 జీరాక్స్ మిషన్లను పాత టెండర్ల ప్రకారమే అర్హత లేని కంపెనీలకు బాధ్యతలు అప్పగించి కొనుగోళ్ల దందాకు తెరలేపినట్టుగా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ వస్తువుల్లో నాణ్యత కొరవడడంతో మెడికల్ కాలేజీల యాజమాన్యాలు ప్రభుత్వానికి ఫిర్యాదు చేసినట్టు తెలిసింది. గతంలో వచ్చిన ఫిర్యాదులపై విచారణ ప్రస్తుతం టిజిఎంఎస్ఐడిసి సంస్థలో పనిచేసే ఓ ఈడీ స్థాయి అధికారి ఈ కొనుగోళ్లలో నిబంధనలు పాటించ లేదని ప్రభుత్వానికి ఫిర్యాదులు అంద డం విశేషం. దీంతోపాటు మెడికల్ కాలేజీల యా జమాన్యాలకు టిజిఎంఎస్ఐడిసి సంస్థ సరఫరా చేసిన నాసిరకం ఫర్నీచర్ కొనుగోళ్లతో పాటు 11 ఎంఆర్ఐ మిషన్ల టెండర్ల కేటాయింపులోనూ ఇప్పటికే అనేక అవకతవకలు జరిగినట్టు ప్రభుత్వానికి ఫిర్యాదులు అందగా దానిపై ప్రభుత్వం విచారణ చేపట్టింది. ప్రస్తుతం కంప్యూటర్లు, ప్రిం టర్లు, ప్రొజెక్టర్లు, జీరాక్స్ మిషన్ల కొనుగోళ్ల లో భారీగా అవినీతి ఆరోపణలు రావడం విశేషం. నోడల్ ఆఫీసర్గా నియమించండి! దీంతోపాటు వైద్య ఆరోగ్య శాఖకు వరల్డ్ బ్యాంకు నుంచి రూ.4 వేల కోట్ల నిధులు రానున్నాయని దీనికి నోడల్ ఆఫీసర్గా తనను నియమించాలని ఈ ఈడీ స్థాయి అధికారి ప్రస్తుతం ఫైరవీ చేస్తున్నట్టుగా తెలిసింది. వచ్చేనెల (మార్చిలో) వైద్య ఆరో గ్య శాఖకు రూ.1,000 కోట్లు నిధులు రానుండడంతో ఆయన నోడల్ ఆఫీసర్గా ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నట్టుగా సమాచారం. సనత్నగర్ టిమ్స్ ఆస్పత్రికి పర్నీచర్ కొనుగోళ్ల టెండర్లకు సంబంధించి ఈ అధికారి భారీగా అవినీతికి పాల్పడ్డారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతోపాటు సెంట్రల్ స్పాన్సర్ స్కీంలకు సంబంధించి 9 సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల కోసం కేంద్రం విడుదల చేసిన రూ.100 కోట్ల నిధులపై ఈ సంస్థ అధికారులు కన్నేశారని, మార్చి 31వ తేదీ నాటికి ఈ నిధులను వినియోగించుకోకపోతే నిధులు వెనక్కి వెళ్లిపోతాయని ఉన్నతాధికారులను తప్పుదారి పట్టించి టెండర్లు లేకుండానే పాత వారికే ఈ కాంట్రాక్టు కట్టబెట్టారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. సెంట్రల్ స్పాన్షర్ స్కీంలో సుమారుగా రూ.30 కోట్ల కమీషన్లు చేతులు మారినట్టుగా ప్రభుత్వానికి ఫిర్యాదులు అందడం విశేషం. దీవతోపాటు ఈడీ స్థాయి అధికారి మహిళా ఉద్యోగినుల పట్ల దురుసుగా ప్రవర్తిస్తుండడంతో కొందరు మహిళా ఉద్యోగులు ఈ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీకి ఈడీపై ఫిర్యాదు చేసినట్టుగా తెలిసింది. కమీషన్లు ఇస్తేనే చెక్కులు రెడీ టిజిఎంఎస్ఐడిసి సంస్థలో ఫైనాన్స్ అధికారి కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించే సమయంలో 1.5 శాతం కమీషన్గా తీసుకొని ఉన్నతాధికారులకు పంపకాలు జరుపుతున్నారని కాంట్రాక్టర్లు ఆరోపిస్తున్నారు. కమీషన్లు ఇవ్వకపోతే ఫైనాన్స్ అధికారి బిల్లులను ఆపివేస్తున్నారని కాంట్రాక్టర్లు ఆరోపిస్తున్నారు. కమీషన్లు ఇస్తేనే చెక్కులు రెడీ అవుతున్నాయని అప్పటివరకు బిల్లులను ఆపివేస్తున్నారన్న కాంట్రాక్టర్లు ఆయనపై ప్రభుత్వానికి ఫిర్యాదు చేయడం విశేషం. కాంట్రాక్టర్ల నుంచి ఉన్నతాధికారులకు 1.5 శాతం కమీషన్లు కచ్చితంగా చెల్లించాల్సిందేనని, కమీషన్లు చెల్లించకపోతే బిల్లులు ఆగిపోతున్నాయని కాంట్రాక్టర్లు వాపోతున్నారు.
మన తెలంగాణ/సిటీ బ్యూరో: అక్రమణలపై హైడ్రా సీరియస్గా స్పందిస్తుంది. పార్కులు, చె రువులను చెరపట్టిన వారి పట్ల కఠినంగా హై డ్రా వ్యవహరిస్తోంది. మంగళవారం.. ఒకేరోజు నగరం నలువైపులా నాలుగుచోట్ల భారీ ఆపరేషన్ నిర్వహించి ఆక్రమణలను తొలగించింది. వెనువెంటనే ఫెన్సింగ్ వేసింది. రెండుచోట్ల 1,100ల చ.గ.ల మేర ఉన్న పార్కులను కాపాడగా.. మరో రెండు ప్రాంతాల్లో 12 ఎకరాల మేర చెరువుల ఎన్టీఎల్ ప్రాంతాలను హైడ్రా ర క్షించింది. ఇలా కాపాడిన భూమి విలువ సు మారుగా రూ.1,511ల కోట్ల వరకూ ఉంటుందని అంచనా. కొండాపూర్లో చెరువును కాపాడిన హైడ్రా. శేరిలింగంపల్లి మున్సిపల్ కార్యాలయం మదీనాగూడ రోడ్డు మార్గం కొండాపూర్లో రూ.700 కోట్ల విలువైన భూమిని హైడ్రా మంగళవారం కాపాడింది. 4 ఎకరాల జంగంకుంటను పూడ్చేసి.. మట్టితో చదును చేసి ప్లాట్లు గా విక్రయించేందుకు సిద్ధమైన కబ్జాదారుల ఆ ట కట్టించింది హైడ్రా. ఇటీవల మీడియాలో వ చ్చిన కథనాల మేరకు రెవెన్యూ అధికారులతో హైడ్రా జాయింట్ ఇన్స్పెక్షన్ చేసింది. జంగంకుంటగా హైడ్రా నిర్ధారించుకుంది. కబ్జా చేసిన వారిపై రెవెన్యూ అధికారులు కేసులు కూడా పెట్టారు. హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ఆదేశాల మేరకు మంగళవారం ఫెన్సింగ్ వేసింది. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా అల్వాల్ మండలంలోని అల్వాల్ కొత్త చెరువు వద్ద 8 ఎకరాల మే ర ఆక్రమణలను హైడ్రా తొలగించింది. చెరువు ఎన్టీఎల్ పరిధిలో ప్లాస్టిక్ కంప్రెసివ్ యూనిట్, ప్లాస్టిక్ వ్యర్థాల సేకరణ కార్యకలాపాలు నిర్వహిస్తూ చెరువును కలుషితం చేస్తున్నారని స్థానికులు హైడ్రా ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. అక్కడ పని వారికోసం తాత్కాలిక షెడ్డులు వేసి వ్యర్థాలన్నీ చెరువులోకి వదులుతున్నారని పే ర్కొన్నారు. చెరువు ఎన్టీఎల్ పరిధిలోని టెంటు సామగ్రికి చెందిన 4 షట్టర్లు కూడా వేసినట్టు ఫిర్యాదు చేశారు. హైడ్రా అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి వాటిని తొలగించారు. రంగారెడ్డి జిల్లా వనస్థలిపురం సాహెబ్నగర్ కలాన్లోని జక్కిడినగర్ కాలనీలో 650 గజాల పార్కు స్థలాన్ని హైడ్రా కాపాడింది. ఈ మేరకు మంగళవారం అక్రమణలు తొలగించి.. పార్కు చు ట్టూ ఫెన్సింగ్ వేసి బోర్డులు ఏర్పాటు చేసింది. మల్కాజిగిరి జోన్, మౌలాలి సర్కిల్ పరిధిలోని కాకతీయనగర్లో రాధాకృష్ణ హౌసింగ్ కాలనీలో 450 గజాల పార్కును హైడ్రా కాపాడింది.
ప్రేమ కథ, మంచి భావోద్వేగాలున్న సినిమా..
‘జాతిరత్నాలు’తో హాస్య చిత్రాలలో కొత్త పంథాను సృష్టించిన దర్శకుడు కె.వి. అనుదీప్, ఇప్పుడు ‘ఫంకీ’తో మరోసారి థియేటర్లలో నవ్వుల వర్షం కురిపించడానికి వస్తున్నారు. మాస్ కా దాస్ విశ్వక్ సేన్ కథానాయకుడిగా నటిస్తున్న ఈ సినిమాలో కయాదు లోహర్ కథానాయిక. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు. ప్రేమికుల దినోత్సవం కానుకగా ఒకరోజు ముందుగా ఫిబ్రవరి 13న విడుదలవుతున్న ’ఫంకీ’ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సందర్భంగా దర్శకుడు కె.వి. అనుదీప్ మీడియాతో మాట్లాడుతూ “విశ్వక్ సేన్ ఇందులో ఒక సినిమా దర్శకుడి పాత్రలో కనిపిస్తారు. ఈ పాత్రను రాసుకున్నప్పుడే విశ్వక్ అయితే బాగుంటారు అనిపించింది. ‘ఈ నగరానికి ఏమైంది’ సినిమాలో ఆయన కామెడీ టైమింగ్ బాగుంటుంది. ‘జాతిరత్నాలు’తో పోలిస్తే ’ఫంకీ’ చిత్రం పూర్తి కొత్తగా ఉంటుంది. ఇది అవుట్ అండ్ అవుట్ రొమాంటిక్ కామెడీ మరియు ఫ్యామిలీ ఎంటర్టైనర్. ఇందులో దర్శకుల జీవితాల్లో జరిగే కొన్ని సంఘటనలను సాధారణ ప్రేక్షకులకు కూడా అర్థమయ్యేలా సరదాగా చూపించడం జరిగింది. అలాగే ప్రేమ కథతో పాటు కుటుంబానికి సంబంధించిన మంచి భావోద్వేగ సన్నివేశాలు కూడా ఉంటాయి. ‘ఫంకీ’లో నేను అతిథి పాత్రలో కనిపిస్తాను. ఇందులో హాస్యంతో పాటు అందమైన ప్రేమ కథ, కుటుంబ భావోద్వేగాలు కూడా ఉంటాయి. ఇందులో కొన్ని సర్ ప్రైజ్ లు కూడా ఉంటాయి. ఈ సినిమాలో దర్శకులు హరీష్ శంకర్, కళ్యాణ్ శంకర్, నిర్మాతలు దిల్ రాజు, నాగవంశీ అతిథి పాత్రల్లో కనిపిస్తారు. అయితే ఆ పాత్రలు కథలో భాగంగానే వస్తాయి. ఆ పాత్రలతో కూడా సహజమైన సంభాషణలతో హాస్యాన్ని పుట్టించే ప్రయత్నం చేశాము. నిర్మాణాంతర కార్యక్రమాలు జరుగుతున్న సమయంలో త్రివిక్రమ్ సినిమా చూశారు. ఆయనకు సినిమా నచ్చింది. కొన్ని విలువైన సూచనలు చేశారు. ఇక మూడు నిర్మాణ సంస్థలలో సినిమాలు చేయాల్సి ఉంది. ఒక ఫిమేల్ ఓరియెంటెడ్ కథ రాస్తున్నాను. అలాగే వెంకటేష్ కోసం ఒక కథ సిద్ధం చేస్తున్నాను” అని అన్నారు.
టి20 ప్రపంచకప్లో పాకిస్థాన్ కు రెండో విజయం
కొలంబో: టి20 ప్రపంచకప్లో పాకిస్థాన్ వరుసగా రెండో విజయం సాధించింది. మంగళవారం గ్రూప్ఎలో భాగంగా యుఎస్ఎతో జరిగిన మ్యాచ్లో పాకిస్థాన్ 32 పరుగుల తేడాతో జయభేరి మోగించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన పాక్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 190 పరుగులు చేసింది. తర్వాత లక్షఛేదనకు దిగిన యుఎస్ఎ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లకు 158 పరుగులు మాత్రమే చేసి పరాజయం చవిచూసింది. ఓపెనర్లు జహాంగిర్, అండ్రీస్ గౌస్లు యుఎస్ఎకు మెరుగైన ఆరంభాన్ని అందించారు. జహాంగిర్ ఆరంభం నుంచే దూకుడును ప్రదర్శించాడు. గౌస్ రెండు ఫోర్లతో 13 పరుగులు చేసి ఔటయ్యాడు. అయితే కీలక ఇన్నింగ్స్ ఆడిన జహాంగిర్ 34 బంతుల్లో 5 ఫోర్లు, రెండు సిక్సర్లతో 49 పరుగులు చేశాడు. మిలింద్ కుమార్ (29) పరుగులు సాధించాడు. ఇక కీలక ఇన్నింగ్స్ ఆడిన శుభం రంజానె 30 బంతుల్లోనే 3 ఫోర్లు, మరో మూడు సిక్సర్లతో 51 పరుగులు చేశాడు. కానీ మిగతా బ్యాటర్లు విఫలం కావడంతో యుఎస్ఎకు ఓటమి తప్పలేదు. ప్రత్యర్థి జట్టు బౌలర్లలో ఉస్మాన్ మూడు, షాదాబ్ ఖాన్ రెండు వికెట్లను పడగొట్టారు. అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ను ఓపెనర్ సాహెబ్జాదా ఫర్హాన్ ఆదుకున్నాడు. అమెరికా బౌలర్లను దీటుగా ఎదుర్కొన్న ఫర్హాన్ 41 బంతుల్లోనే 6 ఫోర్లు, ఐదు సిక్సర్లతో 73 పరుగులు చేశాడు. బాబర్ ఆజమ్ (46) కూడా మెరుగైన ఆటను కనబరిచాడు.
బుధవారం రాశి ఫలాలు (11-02-2026)
మేషం నూతన వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు. గృహనిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. వృత్తి ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది. ఖర్చుల విషయంలో కొంత ఆచితూచి వ్యవహరించాలి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వృషభం ఆప్తుల నుండి సహాయ సహకారాలు అందుతాయి. కుటుంబ సభ్యులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. ముఖ్యమైన వ్యవహారాల్లో జాప్యం జరిగిన నిదానంగా పూర్తిచేస్తారు. వృత్తి ఉద్యోగాలలో మరింత పురోగతి పెరుగుతుంది నిరుద్యోగులు అనుకూల వాతావరణం ఉంటుంది. మిథునం ముఖ్యమైన వ్యవహారాల్లో ఆశించిన విజయం సాధిస్తారు. సోదరుల నుండి కీలక సమాచారం అందుతుంది. దీర్ఘకాలిక ఋణాలు తీరి ఊరట పొందుతారు. వృత్తి ఉద్యోగాలలో మీ శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఇంటా బయట అనుకూల వాతావరణం ఉంటుంది. కర్కాటకం చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో ఇతరులతో సమస్యలు ఏర్పడతాయి. సోదరులతో స్థిరాస్తి వివాదాలు కలుగుతాయి. దూర ప్రయాణ సూచనలు ఉన్నవి. కుటుంబ సభ్యుల మాటలు కొంత బాధ కలిగిస్తాయి. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. సింహం: చిన్ననాటి మిత్రుల నుండి ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలలో పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు. భూ సంబంధిత క్రయ విక్రయాలు లాభసాటిగా సాగుతాయి. బంధుమిత్రులతో శుభకార్యాలలో పాల్గొంటారు. నిరుద్యోగ ప్రయత్నాలు అనుకూల ఫలితాన్ని ఇస్తాయి. కన్య: వృత్తి వ్యాపారాలలో నూతన ప్రోత్సాహకాలు అందుకుంటారు. మిత్రులతో వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. వివాదాలకు సంబంధించిన కీలక సమాచారం సన్నిహితుల నుండి అందుతుంది. గృహ వాతావరణం సందడిగా ఉంటుంది. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఉద్యోగస్తులు ఉన్నత పదవులు పొందుతారు. తుల: చాలా కాలంగా వేధిస్తున్న సమస్యల నుండి కొంత ఉపశమనం పొందుతారు. గృహమున శుభకార్యాల ప్రస్తావన వస్తుంది. ఆధ్యాత్మిక చింతన వలన మానసిక ప్రశాంతత లభిస్తుంది. ముఖ్యమైన వ్యవహారాల్లో మరింత అప్రమత్తంగా వ్యవహరించాలి. వృత్తి ఉద్యోగాలలో అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తారు. వృశ్చికం: ఆరోగ్య విషయాలలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు. వృత్తి వ్యాపారాలలో శారీరక శ్రమ పెరుగుతుంది. ముఖ్యమైన వ్యవహారాల్లో మిత్రుల సహాయ సహకారాలు సలహాలు తీసుకోవడం మంచిది. ఉద్యోగ విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకొని ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఆర్థికంగా అనుకూల వాతావరణం ఉంటుంది. ధనస్సు: ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు నిర్వహించి ప్రశంసలు అందుకుంటారు. సోదరుల నుండి స్థిరాస్తి లాభం పొందుతారు దూర ప్రయాణాలలో నూతన పరిచయాలు కలుగుతాయి. నిరుద్యోగుల ప్రయత్నాలు అనుకూలిస్తాయి. వృత్తి ఉద్యోగాలలో మీ శ్రమకు విశేషమైన గుర్తింపు లభిస్తుంది. మకరం: వ్యాపారాలలో కష్టానికి తగిన లాభాలు అందుకుంటారు. గృహ నిర్మాణం పనులు మందకొడిగా సాగుతాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఇతరులు వ్యవహారాల్లో తలదూర్చడం మంచిది కాదు. వృత్తి ఉద్యోగాలలో పని ఒత్తిడి పెరుగుతుంది. ఆర్థికంగా అంతంత మాత్రంగా సాగుతుంది. కుంభం: అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం పొందుతారు. చేపట్టిన పనుల్లో శ్రమ కలిగిన సకాలంలో పూర్తి చేస్తారు. దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో అదనపు పని ఒత్తిడి నుండి ఉపశమనం లభిస్తుంది. వ్యాపారపరంగా నూతన నిర్ణయాలు తీసుకుని లాభాలు అందుకుంటారు. మీనం:- ఇతరులపై మీ అభిప్రాయం మార్చుకోవడం మంచిది. ఉద్యోగ విషయమై వారి సహకారంతో పనులు త్వరితగతిన పూర్తి చేస్తారు. చేపట్టిన పనులలో కుటుంబ సభ్యుల నుండి సహాయ సహకారాలు అందుతాయి. పాత మిత్రులతో విలువైన సమయాన్ని గడుపుతారు. ఆర్థికంగా అనుకూల వాతావరణం ఉంటుంది.
టిజి టెట్ 2026 (ఉపాధ్యాయ అర్హత పరీక్ష) ఫలితా లు విడుదలయ్యాయి. టెట్కు మొత్తం 1,95,181మంది అభ్యర్థులు హాజరు కా గా, 1,00,270 మంది(51.37%) ఉత్తీర్ణత సాధించారు. పేపర్1కు 71,198 మంది హాజరుకాగా, 51,266 మంది (72%) ఉత్తీర్ణులయ్యారు. పేపర్ 2కు మ్యాథ్స్, సైన్స్ సబ్జెక్టులకు 69,861 మంది హాజరుకాగా, 29,598మంది (42.37%) ఉత్తీర్ణత సాధించగా, సోషల్ స్టడీస్ సబ్జెక్టు లో 54,122 హాజరుకాగా, 19,406 మం ది (35.86%) ఉత్తీర్ణత సాధించారు. ఈసా రి టెట్కు 65,605మంది ఇన్ సర్వీస్ టీచర్లు హాజరవగా, 37,893మంది (57.76%) ఉత్తీర్ణత సాధించారు. ఫలితాలను https: //schooledu.telangana.gov.in వెబ్సైట్లో అందుబాటులో ఉంచారు.
కెసిఆర్ను అరెస్టు చేస్తామంటే... ఎవరూ అడ్డుపడకుండా చూస్తా
“బిఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ను అరెస్టు చేస్తామంటే, ఎవరూ అడ్డుపడకుండా చూసే బాధ్యత నాదే..” అని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు. ప్రధాని నరేంద్ర మోడీ రాష్ట్రానికి ఏమి చేశారో సవివరంగా చర్చించేందుకు ఎప్పుడైనా, ఎక్కడైనా ముఖ్యమంత్రితో చర్చించేందుకు సిద్ధంగా ఉన్నానని ఆయన మంగళవారం ఢిల్లీలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ అన్నారు. సచివాలయంలో లేదా ప్రెస్ క్లబ్లో లేదా మరెక్కడైనా చర్చకు ‘సై’ అన్నారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టు హోదా ఇస్తామని తాను గానీ కేంద్రం గానీ ఎప్పుడూ చెప్పలేదన్నారు.కెసిఆర్కు తాను దత్తపుత్రుణ్ని అంటూ ముఖ్యమంత్రి రేవంత్ చేసిన వ్యాఖ్యలపై ఆయన తీవ్రంగా ప్రతిస్పందించారు. తాను ఎవరికీ దత్తపుత్రుణ్ని కాదని, కెసిఆర్తో మీకు ఏమైనా గొడవలు ఉంటే మీరు మీరు తేల్చుకోవాలి తప్ప మధ్యలో నన్ను లాగవద్దని అన్నారు. తమ పార్టీ భుజాలపై తుపాకి పెట్టి కాల్చాలనుకుంటే ఎవరూ హర్షించరని ఆయన తెలిపారు. కెసిఆర్ను జైలులో పెడతామని, చిప్ప కూడు తినిపిస్తామని మీరు చెప్పిన మాటలు నమ్మిన ప్రజలు కాంగ్రెస్కు ఓట్లు వేసి అధికారం కట్టబెట్టారని అన్నారు. కెసిఆర్ను అరెస్టు చేస్తామనంటే ఎవరూ ఇబ్బంది పెట్టకుండా చూసుకునే బాధ్యత తనది అని ఆయన తెలిపారు. ఏఐసిసి అగ్ర నేతలు రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ బిఆర్ఎస్కుగానీ, కెసిఆర్ కుటుంబానికి గానీ వ్యతిరేకంగా ఒక్కసారి కూడా మాట్లాడలేదని ఆయన తెలిపారు. రేవంత్రెడ్డి లాగా తాము సిఎం పదవి ఆశ జుపితే పార్టీ ఫిరాయించే వాళ్ళం కాదని అన్నారు. త్రిముఖ కాదు ద్విముఖ పోటీ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్-బి, జెపి-బి, బిఆర్ఎస్ మధ్యే త్రిముఖ పోటీ ఉందని ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తోసిపుచ్చారు. తమ పార్టీకి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నందున అడ్డుకోవాలనే ఉద్దేశంతో త్రిముఖ పోటీ ఉందని అన్నారని ఆయన చెప్పారు. గతంలో జరిగిన ఎంపీ ఎన్నికల్లో 50 శాతం సీట్లలో బిజెపి గెలుపొందిందని, ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా ఉత్తర తెలంగాణలో తమ పార్టీని గెలిపించారని అన్నారు. నా పేరు ఎలా మారుస్తారు.. ? రేవంత్ ఖాన్ అని ముఖ్యమంత్రి గర్వంగా చెప్పుకోవడం పట్ల తనకేమి అభ్యంతరం లేదు కానీ తన తల్లిదండ్రులు పెట్టిన పేరును మార్చే అధికారం ఆయనకు ఎవరిచ్చారని ప్రశ్నించారు. మజ్లిస్తో కాపురం చేసినన్ని రోజులు తాము ఆ కాపురంలో నిప్పులు పోస్తామని, రజాకార్లతో కలిసి తిరిగినన్ని రోజులు తాము ఇబ్బందులు పెడుతూనే ఉంటామని, మజ్లిస్తో లోపాయికారీ ఒప్పం దం చేసుకుని, పరస్పర సహకారం అందించుకుంటున్నారని ఆ యన విమర్శించారు. మక్తల్ మున్సిపాలిటీ 6వ వార్డు తమ పార్టీ అభ్యర్థి ఎరుకల మహాదేవప్ప మృతి చెందడం బాధాకరమని అ న్నారు. తమ పార్టీ జాతీయ అధ్యక్షుడు కూడా ఈ ఘటన గురించి అడిగి తెలుసుకున్నారని ఆయన చెప్పారు. 15 రోజులుగా కాంగ్రెస్ నాయకుల ఒత్తిడి కారణంగానే ఆత్మహత్య చేసుకున్నట్లు దేవప్ప భార్య స్పష్టంగా ఫిర్యాదు చేసినట్లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులు డీఏలను తొలిసారిగా వాయిదాల రూపంలో ఇవ్వడం సిగ్గుచేటని ఆయన విమర్శించారు.
ఇండోనేషియా మాజీ అధ్యక్షుడు జోకో విడోడో ఇటీవల తిరుమలను
. 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్ల ఎన్నికలకు పూర్తయిన ఏర్పాట్లు. ఓటింగ్ కేంద్రాల వద్ద భారీ బందోబస్తు విశాలాంధ్ర – హైదరాబాద్: మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు సర్వం సిద్ధమైంది. బుధవారం ఉదయం 7గంటల నుండి ఓటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ మేరకు మంగళవారం అన్ని పోలింగ్ కేంద్రాలకు ఎన్నికలకు అవసరమైన సామాగ్రిని అందజేశారు. ఆయా కేంద్రాల వద్ద పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా కావాల్సిన అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు ఎన్నికల అధికారులు […] The post నేడే మున్సిపోల్స్ appeared first on Visalaandhra .
. కొత్తగూడెం కార్పొరేషన్ పీఠం మాదే. డబ్బుతో చేసే రాజకీయం శాశ్వతం కాదు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని విశాలాంధ్ర బ్యూరో-కొత్తగూడెం: డబ్బుతో చేసే రాజకీయాలు శాశ్వతం కాదని, తాత్కాలిక ప్రయోజనాలు కనిపిస్తాయే తప్ప ప్రజల్లో నిజమైన విశ్వాసాన్ని పొందలేరని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు స్పష్టం చేశారు. ఈ మున్సిపల్ ఎన్నికల్లో కొందరు డబ్బు బలం, అహంకారంతో రాజకీయాలను కలుషితం చేస్తూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కానీ […] The post సీపీఐ వైపే ప్రజల మొగ్గు appeared first on Visalaandhra .

24 C