హనుమకొండలో స్కూల్ బస్సును ఢీకొట్టిన లారీ
వరంగల్: హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ముల్కనూరులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ముల్కనూరు గ్రామ శివారులో స్కూల్ బస్సును లారీ ఢీకొట్టడంతో ముగ్గురు విద్యార్థులు గాయపడ్డారు. వెంటనే వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. ముగ్గురు విద్యార్థులు స్వల్పంగా గాయపడ్డారని వైద్యులు తెలిపారు. ప్రమాదం జరిగినప్పుడు బస్సులో 60 మంది విద్యార్థులు ఉన్నారు. ప్రాణాపాయం లేకపోవడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఊపిరిపీల్చుకున్నారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Andhra Pradesh : ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. పింఛన్లకు సర్కార్ గ్రీన్ సిగ్నల్
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుదీర్ఘకాలంగా ఎదురు చూస్తున్న వారికి గుడ్ న్యూస్ చెప్పింది
జాతీయ స్థాయి జ్ఞాన శోధన పోటీల్లో మెరిసిన విద్యార్థులు
విశాలాంధ్ర- రాప్తాడు: హంపాపురం సమీపంలోని మాంటిస్సోరి ఎలీట్ పాఠశాల విద్యార్థులు జాతీయస్థాయి కాంక్రీట్ 2026 (జ్ఞానాన్వేషణ) పోటీల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిచాంపియన్షిప్ అవార్డు సాధించారు. హైదరాబాదులోని మాదాపూర్ రాష్ట్ర కళా గ్యాలరీలో శనివారం జాతీయ స్థాయి కాంక్వెస్ట్ 2026 పోటీలు నిర్వహించారు. సాధించి సంస్థకు గొప్ప కీర్తిదేశవ్యాప్తంగా 50కు పైగా పాఠశాలలకు సంబంధించిన, 200మందికి పైగా విద్యార్థులు పాల్గొనగా ఈ పోటీల్లో విజయం సాధించడం గర్వకారణమని మాంటిస్సోరి పాఠశాల ఎం.డి కృష్ణ భరత్ కరస్పాండెంట్ కృష్ణ సమీరా […] The post జాతీయ స్థాయి జ్ఞాన శోధన పోటీల్లో మెరిసిన విద్యార్థులు appeared first on Visalaandhra .
టెన్షన్ లేపుతున్న కరీంనగర్ మేయర్ ఎన్నిక
కరీంనగర్ మేయర్ ఎంపికలో క్షణాక్షణానికి ఉత్కంఠ నెలకొంటుంది
Mahabubnagar |మాజీ మున్సిపల్ చైర్మన్ అరెస్ట్ సంచలనం..
Mahabubnagar | మాజీ మున్సిపల్ చైర్మన్ అరెస్ట్ సంచలనం.. మేయర్ ఎన్నికల వేళ..మహబూబ్నగర్లో
Exclusive: Top Producers meeting Mahesh Babu
Superstar Mahesh Babu has restricted himself to Telugu films till date. Despite several offers from Bollywood, the actor has been comfortable to work with Telugu directors. He is working with SS Rajamouli in Varanasi and the film will head for a global release in several international languages. The shoot of the film is expected to […] The post Exclusive: Top Producers meeting Mahesh Babu appeared first on Telugu360 .
Weather : ఈసారి సమ్మర్ ఎంతకాలమో తెలిస్తే.. మీరు నోరెళ్లబెడతారంతే?
రెండు తెలుగు రాష్ట్రాల్లో శీతాకాలం ముగిసింది. వేసవి కాలం మొదలయింది.
Heritage Is Listed. Why Are Jagan-Linked Firms Still Private?
Political attacks on Heritage Foods have intensified in recent weeks. The company, linked to the family of N. Chandrababu Naidu, is being questioned over market movements and compliance issues. But this debate raises a sharper counter-question. If transparency is the principle being invoked, why are companies associated with Y. S. Jagan Mohan Reddy not subject […] The post Heritage Is Listed. Why Are Jagan-Linked Firms Still Private? appeared first on Telugu360 .
తను ప్రతి చోట ఇద్దరే ఒక్కరిగా ఉంటే భయమని ఒక్కరే ఇద్దరనే నటన నాటుకున్నారు ఏ నిజం దాడి చేస్తుందోనని ఒకరిని మార్చి, ఇంకొకరులా రోజూ యుద్ధమే లోపల అందుకే ఒకడి చేతిలో వల మరొకడి చేతిలో తీయని రెండు మాటలు ఒకడు ముఖాలపై చప్పుడుతో మంచిని రంగు కలిపి పల్చగా చల్లుతాడు ఇంకోడు తెలివిని మరిగించి రుచి మార్చి ఆకలిని వెంట తిప్పుకుంటాడు ఒకడు అడుగు గోతులు తీస్తుంటే మరొకడి చేతులు విషానికి వేషం వేస్తున్నాయి ఒకడి దారిలో పొగడ్తల మరకలు ఇంకోడు దారిలో తిట్లతో ఊరేగింపు ఒకడు తప్పులతో తెలివిగా కలసి జీవిస్తుంటే ఇంకొకడు కనిపించకుండా ముసుగును ప్రేమిస్తాడు ఒకడు దేవుడిని పూజలతో వాటేసుకుంటాడు ఇంకోకడు మంత్రాలనే మార్చి దేవుడినే మాయ చేస్తాడు కానీ ఒక్కరిలో ఇద్దరున్నారన్న నిజం ఏ ఒక్కరికి అర్థం కాలేదు లోపాలని పాపాలుగా మోస్తూ మనుషులు విరిగిపడుతుంటే చూస్తూ కూర్చోడు మనిషి రూపంలోనైనా ఒక్కడే వచ్చి కాలాన్ని మాట్లాడిస్తాడు ఎంతైనా దేవుడూ చదువుకున్నాడు కదా - చందలూరి నారాయణరావు
అమరావతికి చేరుకున్న బిల్ గేట్స్
ప్రముఖ పారిశ్రామిక వేత్త బిల్ గేట్స్ అమరావతికి చేరుకున్నారు
Road Accident |ఇద్దరు మృతి, ఇద్దరికి గాయాలు..
Road Accident | ఇద్దరు మృతి, ఇద్దరికి గాయాలు.. Road Accident, శ్రీ
అన్ని ముఖాల రంగూ ఒక్కటే ఒకటీ అరా మినహాయింపుతో కొన్ని మాటలు మింగేస్తూ కొన్ని భావాలు ప్రకటించే పుస్తకం ముఖమంటే మనసుకు విషయ సూచికనుకున్నాను ముఖమంటే ఏమీ దాచుకోలేని దేన్ని దాచలేని అద్దం అన్న అభిప్రాయం తప్పని తేలిపోయాక తప్పించుకోలేని భావ ప్రకటనలో సైతం వెలుగు, నీడల్ని పరిచేసి సగం సగంగా ప్రతిబింబించే అర్ధానుస్వావరం అని తేలిపోయాక ఏ ముఖాన్ని చంద్రబింబంతో పోల్చలేను ఉవ్వెత్తుగా లేచిన కడలి కెరటం చూపరుల్ని క్షణం భయవిహ్వాలుగా చేసి చెలియ కట్టను దాటలేక చతికల పడ్డట్టు వెలితి చూపులతో నిలబడ్డ వదనాల్ని చూశాక ఏ ముఖాన్నీ సంపూర్ణ సూర్యోదయంగా భావించలేను వొక పిడికెడు కష్టాలు శిశిరమై తోటలోకి వచ్చేసాయి కాలుతున్న సంధ్యావనంలో ఏ దిక్కునా జీవిత పరిమళం ఆఘ్రాణించలేక సీతాకోకచిలుకలు తమ రెక్కల్ని రాల్చేసుకుని చిక్కుపడ్డ ఊపిరి దారపు ముళ్ళను విప్పుకోనూ లేక, తుంచుకోనూ లేక కళవళ పడుతూ చావు ముఖాన్ని వేలాడేసుకున్నాయి అయినా జీవితం మీది ఆశ చావలేదు అందుకే ఏ వక్త్రాన్ని జీవనదితో పోల్చలేను ఎడారికి సముద్రంలా సముద్రానికి ఎడారిలా శత్రు పరంపర కాల ప్రవాహం ఆకాశం కోసం నేల, నేల కోసం ఆకాశం నిరంతరం ఎదురుచూపుల మేళా రాత్రిళ్ళని స్వప్నంగా మార్చుకోలేని ప్రజలు ప్రజని నిద్రలోనూ వెంటాడే రాత్రి స్నేహాన్నీ, శత్రుత్వాన్నీ వొకే పొదిలో రెండంబులుగా పొదుపుకొని ఓటమిని విజయాన్ని రెండు భుజాలపై మోస్తూ బతుకు వేటకు బయలుదేరిన మనిషి ముఖాన్ని శతపత్ర కమలంతోనూ పోల్చలేను విద్వేష ఋతువుల్ని గుండెలపై మోసుకుంటూ మెదడు నిండా విస్పోటనం నింపుకొన్నా పూత నవ్వులు పెదవులపై పూసుకుని మనుషుల కలని కబేలా చేసిన ముఖం ఎవ్వరి ఊహలకీ ఉప్పందని ముఖం ఇప్పుడు ఏ ముఖాన్ని మనిషి ముఖంతో పోల్చలేను - ఈత కోట సుబ్బారావు
Telangana : జగిత్యాల ఛైర్మన్ ఎంపికపై ట్విస్ట్
జగిత్యాల మున్సిపల్ ఛైర్మన్ పేరును పార్టీ అధినాయకత్వం సీల్డ్ కవర్ లో పంపింది
ఉప్పగా ఉందంటారు కాలాల రుచి దాని నీళ్లలో కరిగిపోయిందంటారు సాగరఘోష చెవినబడి నిశ్శబ్దాన్ని చీల్చి మనసును వేధిస్తుందంటారు సముద్రానిది వెర్రిచేష్ట అంటారు క్షణం ఒక ప్రశాంతంగా క్షణం మరు ఉన్మాదంగా తనలో తానే తుఫానవుతుందంటారు జనాలు వచ్చినా, పర్యాటకులు సందర్శించినా అక్కడ నిజమైన ఆస్వాదన ఉండదంటారు మాటలు అలల శబ్దంలో కలిసి పోతాయంటారు కోలాహలం హాలహలమే అంటారు కానీ సముద్రం మాత్రం తన స్వరాన్ని వినిపిస్తూ అలల్ని ఉత్తుంగ తరంగాలుగా ఎగరేస్తూ ఉంటుంది గిట్టనివాళ్ళు ఏమన్నా సరే నిశ్శబ్దంగా నిత్యవసరాల సరకుల్ని సరఫరా చేసే ఓడల్ని తీసుకెళ్తూ ఉంటుంది ప్రపంచపు బరువులన్నీ అలుపే లేకుండా తన గుండెల మీద మోస్తూ ఉంటుంది సముద్రం సముద్రమే అది మారదు, అది తగ్గదు, తరగదు అది తానుగా ఉండడానికే నిలుస్తుంది - కోటం చంద్రశేఖర్
Gold Price Today : బంగారం లక్షకు దిగువకు చేరుకుంటుందా? నిపుణులేమంటున్నారంటే?
ఈరోజు బంగారం ధరలు తగ్గాయి. వెండి ధరల్లో కూడా తగ్గుదల కనిపించింది
Narayanpet |అత్తా – కోడళ్ల రాజకీయ సవాల్..
Narayanpet | అత్తా – కోడళ్ల రాజకీయ సవాల్.. -నెగ్గేది ఎవరు… తగ్గేది
కళింగ స్వప్నాలే నా రచనల ప్రేరణ
నేను బడిలో విద్య ఓనమాలు నేర్చుకున్నాను, సమాజ ఒడిలో సాహిత్య ఓనమాలు నేర్చుకున్నాను. నేను సన్నకారు రైతు కొడుకుని. వెనుకబాటుకు గురైన కళింగాంధ్ర ప్రాంతీయుడిని. 1953లో పుట్టాను. కురుపాం జమీందారీకి పన్నులు చెల్లించి భూములు సాగు చేసుకొనే రైతు లు, స్వాతంత్య్రం వచ్చాక ప్రభుత్వానికి శిస్తులు చెల్లించేవారు. రైతుల జీవితాల్లో మార్పులేమీ రాలేదు. ఏటేటా రైతులు చితికిపోసాగేరు. నా తండ్రి కూడా చితికిపోయాడు. అంచేత ఎస్సెస్ ఎల్ సీ పాస్ అయ్యాక నా చదువు ఆగిపోయింది. ఒక ఏడాదిపాటు ఊరిలో ఉండిపోయాను. శారీరకంగా బలహీనంగా ఉండడంతో వ్య వసాయ పనులు చేయలేక పోవడంతో ఖాళీగా ఊరిలో ఉండేవాడ్ని. ఆ సమయంలో మా ఊరి పంచాయితీ లైబ్రరీలోని పుస్తకాలూ, మా పక్క ఊరి నా యుడు గారు తెప్పించే డిటెక్టి వ్ నవలలు, ఎమెస్కో ప్రచుర ణ నవలలు చదివేవాడిని. ఆ సమయంలో శ్రీకాకుళ రైతాం గ పోరాట నాయకులతో అనుబంధం ఉన్న ఉపాధ్యాయుడు, మా బంధువు మా ఊరి స్కూలుకి బదిలీ అయి వచ్చాడు. ఆయన నాకు కమ్యూనిజం గురించి, వామపక్ష సాహిత్యం గురించి చెప్పి నన్ను చైతన్యం చేసాడు. ఆ చైతన్యంతో నేను ఊరి లో యువజన సంఘం పెట్టడం, అభ్యుదయ నా టకాలు ప్రదర్శించడం చేసేవాడిని. అప్పటికే మా ఊరికి నది అవతలి ఆదివాసీ ప్రాం తాన నక్సలైట్ కదలికలు జరగటంతో మా తండ్రి నేను ఊరిలో ఉంటే అటువేపు వెల్తానేమో అని భయపడి, ఒక మడిచెక్క అమ్మేసి, ఆ డబ్బుతో నన్ను కాలేజీకి పార్వతీపురం పంపాడు. ఆ కాలేజీలో చదువుతుండగా 1970 జూలై 10న శ్రీకాకుళ పోరాట నాయకులు వెంపటాపు సత్యం, ఆదిభట్ల కైలాసంలను పోలీసులు చంపేసి ఆ మృతదేహాలను మా కాలేజీ ఎదురు గా ఉన్న పోలీస్ స్టేషన్కి తీసుకురావ డం, మేము చూడడం, ప్రజలు వందలాదిగా జమ కూడడం, ఆ ఇద్దరి గురించి ఘనంగా చెప్పుకోవడం నా మనసులో సంచలనాన్ని కలిగించింది. ఆ తర్వాత మా బంధువైన ఉపాధ్యాయుడి వల్ల మార్క్సిస్ట్ సాహిత్య అధ్యయనం చేసాను. ఇంటర్తో చదువు ఆగిపోయింది, డిగ్రీ చదివించే శక్తి మా తండ్రికి లేక. నిరుద్యోగ యువకుడిగా ఉన్న నేను ఆ క్రమంలో ఏవో ఉద్యోగ ప్రయత్నాలు చేసినా సాగలేదు, సరికదా నక్సలైట్ పార్టీ నాయకులతో సంబంధాలు ఏర్పడడం, నాయకులు చెప్పిన కా ర్యక్రమాలు చేయడం, అలా, అలా పూర్తికాల కా ర్యకర్తగా పనిచేయడం, నక్సలైట్ నాయకుడు మా మిడి అప్పలసూరి గారి అమ్మాయి అరుణ, నేనూ (1977లో) పెళ్లి చేసుకోవడం, తర్వాత పార్ట్ టైం కార్యకర్త కావడం జరిగింది. ఆ దశలో నాగావళి (నక్సలైట్ దుప్పల కృష్ణముర్తి గారి పత్రిక) పత్రిక లో చేరడం, ఆ పత్రిక అవసర రీత్యా అప్పుడ ప్పు డూ వ్యాసాలూ, వ్యాఖ్యలు, కవితలు రాయడం చేసాను. తర్వాత పత్రిక మూతపడడం, రకరకాల ఉద్యోగాలు చేయడం, చివరికి (1980) గ్రామీణ బ్యాంకులో ఉద్యోగి కావడం జరిగింది. ఈ దశలో నేను చదివిన సృజన, అరుణతార పత్రికలు, భూషణం గారి కథలు నన్ను ఆలోచింపజే సాయి. శ్రీకాకుళ పోరాటంలో ఎన్నె న్నో వీరోచిత ఘటనలు, విషాద సంఘటనలు ఉన్నాయి. రాసే భూషణం గారు రాయడం మానేసారు. ఆ ఖాళీ నేనే పూరించాలి, అన్న ఆలోచనతో తొలి కథ ‘పోడు-పోరు’ రాసి, సృజనకు పం పడం, ప్రచురణ కావడంతో ధైర్యం వ చ్చింది, సాహిత్య రంగంలో నిలబడగలనని, కొనసాగగలనని. ఇప్పటికి దా దాపు వందకు పైగా కథలు రాశాను. వాటిల్లో ముఖ్యమైనవి అయిదు సంపుటాలుగా ప్రచురించాను. ఆరు నవల లు రాశాను. మూడు నాటకాలు, మూ డు నాటికలు రాశాను. వ్యాసాలూ రా శాను. సాహిత్య సంస్థలు ప్రకటించే అ వార్డులు కొన్ని ప్రముఖమైనవే వచ్చా యి. తెలుగు విశ్వవిద్యాలయ పురస్కారం కూడా వచ్చింది. నాటకానికి నంది బహుమతులు వచ్చా యి. ప్రభుత్వ పురస్కారాలు కూడా వచ్చాయి. ‘మండిన, మండుతున్న, మండబోతున్న అగ్నిగుండం నా కళింగం. ఈ అగ్నిజ్వాలలు నా నిండా, నా సాహిత్యం నిండా..’ ‘ఒక ప్రశాంతత, ఒక ప్రకాశిత ఉదయం, ఒక కార్తీక పున్నమి.. కళింగం స్వప్నిస్తోంది. బహుశా కళింగమే కాదు, దేశం, దేశమే కాదు ప్రపంచం ఈ స్వప్నాన్ని కంటోంది. ఆ స్వప్నమే నా రచనల ఎనక..’ (2013లో నాకు అరవై ఏళ్ళు నిండినపుడు ప్రచురించిన నా సాహిత్యం 1, 2, 3 సంపుటాల్లో రాసిన వాక్యాలు ఇవి) సాహిత్యానికి జన్మస్థానం, గమ్యస్థానం సమాజమే, కనుక రచన సమాజ పురోగమనానికి నిబద్ధమై ఉండాలని రచయితలు గుర్తెరగాలని చెప్పదలచాను.
Bandi Sanjay |బీజేపీ ఖాతాలోకి కరీంనగర్..
Bandi Sanjay | బీజేపీ ఖాతాలోకి కరీంనగర్.. Bandi Sanjay, కరీంనగర్, ఆంధ్రప్రభ
రేపు విశాఖకు రాష్ట్రపతి ముర్ము
భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రేపు విశాఖకు రానున్నారు
Congress Party |సామాజిక సేవ టూ కౌన్సిలర్ గా..
Congress Party | సామాజిక సేవ టూ కౌన్సిలర్ గా.. Congress Party,
పాక్ను చిత్తు చేసిన భారత్...#T20WorldCup #INDvsPAK #TeamIndia #Super8 #ICC
Mythri to introduce Dhruv Vikram in Telugu?
Chiyan Vikram’s son Dhruv Vikram made his debut in Tamil cinema and he is quite selective. His performances in Mahaan and Bison have been well received by the audience. Several Telugu filmmakers approached Dhruv Vikram but the talks weren’t successful. Top Telugu production house Mythri Movie Makers is all set to launch Dhruv Vikram in […] The post Mythri to introduce Dhruv Vikram in Telugu? appeared first on Telugu360 .
మంత్రులతో సీఎం రేవంత్ జూమ్ మీటింగ్
మంత్రులతో సీఎం రేవంత్ జూమ్ మీటింగ్ నిర్వహించనున్నారు
Congress |తొలి ఇండిపెండెంట్ కౌన్సిలర్ గా అనురాధ..
Congress | తొలి ఇండిపెండెంట్ కౌన్సిలర్ గా అనురాధ.. Congress, మోత్కూర్, ఆంధ్రప్రభ
జగిత్యాలలో యువకుడి హత్యకు కారణమదేనట
జగిత్యాల పట్టణంలో యువకుడి హత్య సంచలనానికి దారి తీసింది
అప్పట్లో సచిన్.... ఇప్పుడు ఇషాన్ కిషన్... వీడియోలు చూడాల్సిందే
హైదరాబాద్: మహాశివరాత్రి రోజున అంటే ఇండియా - పాకిస్తాన్ మ్యాచ్ అంటే గుర్తొచ్చేది 23 ఏళ్ల కింద సచిన్ ఆడిన ఒక అద్భుతమైన ఇన్నింగ్సే. దక్షిణాఫ్రికాలో జరిగిన 2003 ఐసిసి వరల్డ్ కప్లో భాగంగా 2003 మార్చి 1న అంటే శివరాత్రి రోజున ఇండియా-పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరిగింది. ఆ రోజు సచిన్ అద్భుతంగా బ్యాటింగ్ చేసి పాక్ ను గడగడలాడించాడు. శివాలెత్తిన సచిన్ అని పేపర్లలో హెడ్డింగ్స్ కూడా పెట్టారు. సెంచూరియన్ వేదికగా జరిగిన ఆ మ్యాచ్లో సయీన్ అన్వర్ సెంచరీ చేయడంతో భారత్ మందు 275 పరుగుల లక్ష్యాన్ని పాక్ ఉంచింది. అప్పట్లో వన్డేల్లో అంతటి స్కోర్ను ఎవరూ ఛేజ్ చేయలేదు. కానీ సచిన్ మాత్రం వసీం అక్రమ్, వకార్ యూనిస్, షోయబ్ అక్తర్ వంటి మేటి బౌలర్లపై శివతాండవం చేశాడు. షోయబ్ అక్తర్ 150+ కిలోమీటర్ల వేగంతో విసిరిన బంతిని అప్పర్ కట్ షాట్ కొట్టి సిక్స్గా మలిచిన తీరు మన కళ్ల ముందు కదలాడుతూనే ఉంది. క్రికెట్ హిస్టరీలో టివిల్లో అత్యంత ఎక్కువ సార్లు రీప్లే అయిన షాట్గా అది రికార్డులకు ఎక్కింది. 37 బంతుల్లో హాఫ్ సెంచరీ చేసిన సచిన్.. మొత్తంగా 75 బంతుల్లో 98 పరుగులు చేసి విజయానికి చేరువలో ఔట్ అయ్యాడు. ఆ తర్వాత రాహుల్ ద్రవిడ్, యువరాజ్ సింగ్లు మ్యాచ్ను గెలిపించారు. భారత్ ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఆదివారం జరిగిన టి20 వరల్డ్ కప్లో భాగంగా పాకిస్థాన్పై భారత్ భారీ విజయం సాధించింది. శివరాత్రి రోజు పాక్ పై ఇషాన్ కిషన్ శివతాండవం చేసి అద్భుతాన్ని విజయాన్ని అందించాడు. ఇషాన్ కిషన్ మెరుపు ఇన్నింగ్స్ ఆడడంతో పాక్పై టీమిండియా 61 పరుగుల తేడాతో గెలుపొందింది. టీమిండియా తొలుత బ్యాటింగ్ చేసి పాక్ 176 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. ఇషాన్ కిషన్ 40 బంతుల్లో 77 పరుగులు చేశారు. నాలుగు సిక్స్, పది ఫోర్లు బాదాడు. ఇషాన్ కిషన్ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. 2003లో సచిన్ చేసిన బ్యాటింగే ఇప్పుడు ఇషాన్ కిషన్ చేశాడని క్రికెట్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇషాన్ ఒక్కసారిగా క్రికెట్ అభిమానులకు హీరోగా మారాడు. అప్పుడు సచిన్... ఇప్పుడు ఇషాన్ కిషన్ అంటూ క్రికెట్ పండితులు, అభిమానులు ప్రశంసిస్తున్నారు. సచిన్ ను ఇషాన్ మళ్లీ గుర్తు చేశాడని క్రికెట్ అభిమానులు కొనియాడారు. ఒక్క సారిగా భారత్ కు హీరోగా మారిపోయాడని మెచ్చుకుంటున్నారు.
karimnagar |తటస్థంగా ఉండాలని బిఆర్ఎస్ నిర్ణయం
karimnagar | మొన్న బిజెపి… నిన్న కాంగ్రెస్…నేడు బీజేపీ చేతులెత్తేసిన కాంగ్రెస్.. రోడ్డున
Mothkur | మహిళలే మహారాణులు..! Mothkur, ఆంధ్రప్రభ : మోత్కూర్ మున్సిపాలిటీలో మహిళలలే
Weekend Box-office: Couple Friendly dominates Funky
The Valentine’s Day and the Maha Shivarathri weekend has turned out to be a huge disappointment in Telugu cinema. Vishwak Sen’s Funky, Santosh Sobhan’s Couple Friendly and Arjun Sarja’s Seetha Payanam released during the weekend. The biggest shock is the opening footfalls of Funky. The film opened on a poor note and the film was […] The post Weekend Box-office: Couple Friendly dominates Funky appeared first on Telugu360 .
Telangana : చివరికి చెయ్యెత్తేదెవరికి... వారే మేయర్లు.. వారే ఛైర్మన్లు
నేడు తెలంగాణలో మేయర్లు, ఛైర్మన్ల ఎన్నిక జరగనుంది.
16thFebCartoon |ఆంధ్రప్రభలో నేటి కార్టూన్ ఔరా
16thFebCartoon | శివరాత్రి జాగారం… కేవలం మేల్కొని ఉండడమేనా? 16thFebCartoon | ఆధ్యాత్మికత
Road Accident : తిరుపతి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
తిరుపతి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మరణించారు
Telangana : నేడు మున్సిపల్ ఎన్నికలకు చివరి అంకం
తెలంగాణలో నేడు మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి చివరి అంకం ముగియనుంది.
పాక్ పై ఇషాన్ ఇన్సింగ్స్ చూడాల్సిందే... వీడియో వైరల్
హైదారబాద్: టి20 వరల్ కప్లో భాగంగా పాకిస్థాన్పై భారత్ భారీ విజయం సాధించింది. ఇషాన్ కిషన్ మెరుపు ఇన్నింగ్స్ ఆడడంతో పాక్పై టీమిండియా 61 పరుగుల తేడాతో గెలుపొందింది. టీమిండియా తొలుత బ్యాటింగ్ చేసి పాక్ 176 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. ఇషాన్ కిషన్ 40 బంతుల్లో 77 పరుగులు చేశారు. నాలుగు సిక్స్, పది ఫోర్లు బాదాడు. శివమ్ దూబే కూడా 17 బంతుల్లో 27 పరుగులు, సూర్యకుమార్ యాదవ్ (32), తిలక్ వర్మ(25), చివరలో రింకు సింగ్ నాలుగు బంతులో 11 పరుగులు చేసి నాటౌట్ నిలిచాడు. టీమిండియా బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేయడంతో పాక్ ఓడిపోయింది. భారత బౌలర్లు హర్ధిక్ పాండ్యా, జస్ప్రీత్ బుమ్రా, అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి తలో రెండు వికెట్లు తీయగా కుల్దీప్ యాదవ్, తిలక్ వర్మ చెరో ఒక వికెట్ తీసి పాక్ నడ్డివిరిచారు.
Andhra Pradesh : నేడు అమరావతికి బిల్ గేట్స్
గేట్స్ ఫౌండేషన్ వ్యవస్థాపక ఛైర్మన్ బిల్ గేట్స్ ఈరోజు అమరావతికి రానున్నారు
Mulugu District |కన్నుల పండువగా ఉమాచంద్రశేఖరుల కళ్యాణం..
Mulugu District | కన్నుల పండువగా ఉమాచంద్రశేఖరుల కళ్యాణం.. Mulugu District, మంగపేట,
India vs Pak : భారత్ దెబ్బకు పాక్ కు కాళరాత్రి.. 61 పరుగుల తేడాతో సూపర్ విక్టరీ
కొలంబోలో జరిగిన టీ20 వరల్డ్ కప్ లో భారత్ అద్భుతమైన విజయం సాధించింది
శ్రీకాళహస్తిలో విషాదం... భక్తురాలు మృతి
అమరావతి: శివరాత్రి సందర్భంగా శివాలయాలకు భక్తులు తండోపతండాలుగా తరలివచ్చారు. శ్రీకాళహస్తి ఆలయంలో మొదటిగేటు దగ్గర ఓ భక్తురాలు మృతి చెందారు. తిరుపతి జిల్లా చిట్టమూరు మండలం కొగిలగొల్లపాలెంకు చెందిన మణెమ్మ(42) మృతి చెందారు. శ్రీకాళహస్తి మొదటి గేలు మణెమ్మ కిందపడిపోవడంతో వెంటనే అక్కడ ఉన్న వారు ప్రథమి చికిత్స చేసి అంబులెన్స్ సమాచారం వచ్చారు. అంబులెన్స్ లో సిబ్బంది ఆమె పరీక్షించి చనిపోయిందని తెలిపారు. మృతదేహాన్ని స్థానిక ఆస్పత్రికి తరలించారు. పల్నాడు జిల్లా నరసరావు పేట మండలం కోటప్పకొండలో ఊపిరి ఆడక బాలిక అస్వస్థతకు గురైంది. ప్రముఖ శైవ క్షేత్రమైన కోటప్పకొండలో మహాశివరాత్రి తిరుణాళ్లలో ఓ బాలిక అస్వస్థతకు గురికావడంతో ఆస్పత్రికి తరలించారు. మెట్ల మార్గంలో ఆలయానికి వస్తుండగా గూడవల్లి గ్రామానికి చెందిన నందిని (10) జనాల రద్దీకి ఒత్తిడితో ఊపిరాడక అపస్మారక స్థితిలోకి వెళ్ళింది. వెంటనే అంబులెన్సులో ఆమెను ఆసుపత్రికి తరలించారు. బాలిక ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. శివరాత్రి సందర్భంగా శివాలయాల వద్ద ప్రభుత్వ పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయడంతో పాటు భక్తులకు సకల సౌకర్యాలు కల్పించారు. వైద్య సేవలు కూడా అందుబాటులో ఉంచారు. ఆదివారం శ్రీకాళహస్తిలోనూ భక్తులకు ఇక్కట్లు పడ్డారు. శ్రీకాళహస్తి ఆలయంలో సామాన్య భక్తులను పట్టించుకోవడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. విఐపి సేవల్లోనే శ్రీకాళహస్తి ఆలయ అధికారులు తరిస్తున్నారని భక్తులు మండిపడ్డారు. అధికారులు తీరుపై సర్వదర్శనం క్యూలైన్ లో భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మహాశివరాత్రి సందర్భంగా శ్రీకాళహస్తి ఆలయంలోనికి భక్తులు పోటెత్తారు. ఇఒ, చైర్మన్ డౌన్.. డౌన్.. అంటూ భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారిన విషయం తెలిసిందే.
రాష్ట్రవ్యాప్తంగా వంద ‘యంగ్ ఇండియా’ స్కూళ్లు
ప్రభుత్వ బడిలో చదవడం మా అదష్టం అనేలా తీర్చిదిద్దుతాం: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మధిర (జనంసాక్షి):భవిష్యత్తులో ప్రభుత్వ పాఠశాలలో చదవడం మా అదష్టంగా విద్యార్థులు భావించే …
పీఠం ఎక్కేది ఎవరో తేలేది నేడే..
` కరీంనగర్లో మారిన సీన్ ` కాంగ్రెస్ గూటికి ఐదుగురు ఇండిపెండెంట్లు సర్వత్రా ఉత్కంఠ.. కరీంనగర్ కార్పొరేషన్లో నాటకీయ మలుపులు హైదరాబాద్/కరీంనగర్(జనంసాక్షి): కరీంనగర్ కార్పొరేషన్ రాజకీయం నాటకీయ …
ప్రజాతీర్పును గౌరవించడం నేర్చుకోండి
` ప్రజలపైనా, ప్రజాస్వామ్యంపైనా నమ్మకంలేని విపక్షాలు ` మాకు సేవ చేయడానికే ప్రజలు అవకాశం ఇచ్చారు ` పాలకుడిగా నేను ఎప్పుడూ ప్రవర్తించలేదు ` సేవకుడిగా మాత్రమే …
‘నేనే రాజు, నేనే మంత్రి’ వ్యాఖ్యలను వక్రీకరించారు మున్సిపోల్స్ ఫలితాలు మా పనితీరుకు గీటురాయి అసెంబ్లీలో దళితుడిని అధ్యక్షా అని పిలిచేలా చేశాను ఎస్సిలు 17 శాతం ఉంటే 30 శాతం పదవులు ఇచ్చాం ప్రభుత్వం వద్ద భూములు లేవు.. సంక్షేమాన్ని అందిస్తాం రాష్ట్రంలోని అన్ని తండాలకు బిటి రోడ్లు అచ్చంపేట అడవుల్లో సంత్ సేవాలాల్ పుణ్యక్షేత్రం నిర్మిస్తాం మరో ఇరవై ఏళ్లు పేదల కోసమే పనిచేస్తాం సేవాలాల్ జయంతి వేడుకల్లో సిఎం రేవంత్రెడ్డి వ్యాఖ్యలు మన తెలంగాణ/హైదరాబాద్: నేనే రాజు.. నేనే మంత్రి అంటూ తాను ఇటీవల చేసిన వ్యాఖ్యలపై వస్తున్న విపక్షాల విమర్శలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తిప్పికొట్టారు. తన వ్యాఖ్యలను వక్రీకరించారని ముఖ్యమంత్రి అన్నారు. ఆ వ్యాఖ్యలపై ఆయన స్పష్టత నిచ్చారు. మున్సిపల్ ఎన్నికల గెలుపోటములకు తానే బాధ్యత వహిస్తానని తన వ్యాఖ్యల ఉద్దేశ్యమని స్పష్టత నిచ్చారు. సంత్ సేవాలాల్ జయంతి సందర్భంగా హైదరాబాద్లోని బంజారా భవన్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి మాట్లాడారు. ప్రజలు 90 శాతం ఫలితాలను కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఇచ్చారని, ఇది తన పనితనానికి ప్రజలు ఇచ్చిన గీటురాయి అని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కొందరు ఈ విజయాన్ని జీర్ణించుకోలేక ప్రజల తీర్పును అవమానిస్తున్నారని, కాని పేదలు తనపై ఉంచిన నమ్మకమే ఈ విజయానికి మూలమని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. తన రాజకీయ ప్రస్థానం , ప్రభుత్వ లక్ష్యాలపై తాను ఎప్పుడూ పాలకుడిగా ప్రవర్తించలేదని, కేవలం సేవకుడిగానే బాధ్యతలు నిర్వర్తిస్తున్నానని సిఎం పునరుద్ఘాటించారు. దళితుడిని అధ్యక్షా అని పిలిచేలా చేశా సామాజిక న్యాయం , దళితుల సాధికారతపై ముఖ్యమంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు. గతంలో దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానని నమ్మించి మోసం చేసిన వారికి భిన్నంగా, నేడు అదే దళితుడిని అసెంబ్లీ స్పీకర్ స్థానంలో కూర్చోబెట్టామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. ఒకప్పుడు దళితులు రాష్ట్రాన్ని నడపలేరని హేళన చేసిన వారే, నేడు అదే దళితుడిని ‘అధ్యక్షా’ అని పిలిచి మైక్ అడిగే పరిస్థితిని తాము కల్పించామని, ఇది అంబేడ్కర్ రాజ్యాంగం ద్వారా కల్పించిన గొప్ప అవకాశమని కొనియాడారు. ప్రభుత్వంలో ఎస్సి వర్గాలకు 30 శాతం ప్రాతినిధ్యం కల్పించడంతో పాటు, నలుగురు మంత్రులకు అవకాశం ఇచ్చామని చెప్పారు. 40 ఏళ్లుగా పెండింగ్లో ఉన్న ఎస్సి వర్గీకరణ సమస్యను తాము పరిష్కరించడం వల్లే, నేడు బుడిగ జంగాల వంటి వెనుకబడిన వర్గాలకు ఎంబిబిఎస్ సీట్లు అందుతున్నాయని, ఈ మార్పు పేదల జీవితాల్లో వెలుగులు నింపుతుందని ఆయన ఆకాంక్షించారు. రాబోయే 20 ఏళ్లు కూడా తాను పేదల కోసమే పని చేస్తానని, ప్రజల ఆశీర్వాదం ఉన్నంత వరకు తన సేవలు కొనసాగుతాయని రేవంత్ రెడ్డి వెల్లడించారు. పరిపాలనలో డాక్టర్లు, ఇంజినీర్లు, ఐఎఎస్ అధికారులుగా పేదల పిల్లలను చూడాలన్నదే తన కల అని, అప్పుడే నిజమైన ప్రజాస్వామ్యం సిద్ధిస్తుందని అభిప్రాయపడ్డారు. గెలిచినప్పుడు విర్రవీగడం, ఓడిపోయినప్పుడు కుంగిపోవడం తన నైజం కాదని, 20 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎప్పుడూ ప్రజలకు దూరంగా లేనని చెప్పారు. మున్సిపల్ ఎన్నికల ఫలితాలతో తనపై బాధ్యత మరింత పెరిగిందని, రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి పథంలో నడిపించేందుకు అంకితభావంతో పనిచేస్తానని రేవంత్ రెడ్డి ఈ సభ ద్వారా ఉద్ఘాటించారు. రాష్ట్ర పునర్నిర్మాణంలో లంబాల పాత్ర కీలకం తెలంగాణ రాష్ట్ర సాధనలో లాంబాడా యువకులది కీలక పాత్ర అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. రాష్ట్ర పునర్:నిర్మాణంలో లంబాడాలు అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తున్నారని ప్రశంసించారు. రాష్ట్రంలోని అన్ని లంబాడా తండాలకు బిసి రోడ్లు వేయాలని ఈ సందర్భంగా అధికారులకు సిఎం ఆదేశించారు. ఇకనుంచి రోడ్లు లేకుండా రాష్ట్రంలో ఏ తండా ఉండకూదని అన్నారు. ప్రతీ తండాలో ప్రభుత్వ స్కూల్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. నాలుగు నెలల్లో 20 ఏళ్ల రాజకీయ ప్రస్థానం పూర్తి చేసుకోబోతున్నానని, ఆలోపే తండాలన్నింటికీ రోడ్ల సౌకర్యం కల్పిస్తామని ప్రకటించారు. లంబాడా యువకులు అందరూ కెరియర్ను గొప్పగా మల్చుకోవాలని సూచించారు. ఊర్లోనే ఉంటాం, వ్యవసాయం చేసుకుంటాం అనే ధోరణిని వీడాలని సిఎం సూచించారు. గ్రూపు-1, గ్రూపు-2 ఉద్యోగాలు సాధించేలా ప్రణాళికలు రూపొందించుకోవాలని, నచ్చిన రంగంలో రాణించేలా కృషి చేయాలని, అందుకు ప్రభుత్వం సంపూర్ణంగా మద్దతు ఇస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భరోసా ఇచ్చారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలుపై ముఖ్యమంత్రి స్పష్టత నిచ్చారు. గత పదేళ్లలో లేని విధంగా లక్షలాది కొత్త రేషన్ కార్డులు, 50 లక్షల కుటుంబాలకు ఉచిత విద్యుత్, రూ. 500లకే గ్యాస్ సిలిండర్, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వంటి పథకాలను అమలు చేస్తున్నామని చెప్పారు. ఇప్పటికే 70 వేల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేశామని, ధాన్యానికి రూ. 500 బోనస్ ఇస్తున్నామని గుర్తుచేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం మరో 8 ఏళ్లు అధికారంలో ఉంటుందని అన్నారు. మానవ జాతి శాంతి మార్గంలో నడవాలని, శాంతి, భక్తి, సామర్గంతో అభివృద్ధి పదంలో నడవాలని సంత్ సేవలాల్ మహారాజ్ స్ఫుర్తి నింపారని, దేశంలో ని 15 కోట్ల మంది లంబాడీలకు మార్గదర్శిగా నిలబడ్డారని కొనియాడారు. రాష్ట్రంలో దళితులతో పాటు గిరిజనలు ప్రాధాన్యత ఉండాలని, ఈ వర్గాలకు సముచిత గౌరవం ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. అన్ని తండాలలో గ్రామ పంచాయతీ భవనాలు నిర్మించాలని, అన్ని తండాల్లో తాగునీటి కోసం ట్యాంకులు ఏర్పాటు చేయాలని, సోలార్ పంప్ సెట్ లు ఏర్పాటు చేసి తాగునీటి సరఫరా చేయాలని అధికారులకు సూచించారు. మిషన్ భగీరథ ద్వారా చాలా తండాల్లో మంచి నీటి సౌకర్యం కల్పించ లేదని విమర్శించారు. ప్రతి తండాలో ప్రభుత్వ పాఠశాల ఉండాలన్నారు. 100 నియోజక వర్గాల్లో 20 వేల కోట్ల తో యంగ్ ఇండియా స్కూల్స్ నిర్మిస్తున్నామని ముఖ్యమంత్రి చెప్పారు. రాష్ట్రంలో ప్రత్యేక గుర్తింపుగా సంత్ సేవాలాల్ పుణ్యక్షేత్రాన్ని అభివృద్ధి చేయడానికి నల్లమల అచ్చంపేట అటవీ ప్రాంతంలో 20 ఎకరాల భూమి సేకరించామని, వచ్చే ఏడాదిలో దేవాలయ నిర్మాణాన్ని పూర్తి చేసి లక్షలాది మంది భక్తులతో జయంతి వేడుకలను అక్కడే నిర్వహించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ పనులు లంబాడీ గిరిజన సాంప్రదాయాలకు అనుగుణంగా జరిగేలా గిరిజన సంస్కృతిపై అవగాహన కలిగిన అధికారులను నియమిస్తామని స్పష్టం చేశారు. సంత్ సేవాలాల్ బోధనలు నేటి తరానికి దిశానిర్దేశం: మంత్రి అడ్లూరి లంబాడీ గిరిజనుల ఆరాధ్య దైవంగా, సమాజ సంస్కర్తగా సంత్ సేవాలాల్ చేసిన సేవలు చిరస్మరణీయమని, ఆయన చూపిన మార్గం నేటి తరానికి దిశానిర్దేశంగా నిలుస్తుందని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. విద్యే ఆయుధం, సమానత్వమే లక్ష్యం, గిరిజనుల ఆత్మగౌరవమే ప్రజా ప్రభుత్వ ధ్యేయమని అడ్లూరి అభివర్ణించారు. సంత్ సేవాలాల్ అనంతపూర్ జిల్లా రామ్ నాయక్ తండలో జన్మించినప్పటికీ, తన జీవితం మొత్తాన్ని గిరిజనుల అభ్యున్నతికే అంకితం చేశారని కొనియాడారు. మద్యపానానికి బానిస కాకుండా, మూఢనమ్మకాలకు దూరంగా ఉండాలని బోధిస్తూ గిరిజన సమాజంలో పెను మార్పులకు దోహదపడ్డ గొప్ప సంస్కర్తగా సేవాలాల్ నిలిచారని అన్నారు. ఆయన బోధించిన సమానత్వం, సత్యం, శ్రమ, సామాజిక ఔన్నత్యం వంటి విలువలు ప్రతి ఒక్కరూ ఆచరించదగినవని అన్నారు. గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ వేల కోట్ల రూపాయల నిధులు కేటాయిస్తున్నామని మంత్రి తెలిపారు. ఐటిడిఎలను బలోపేతం చేస్తూ ఆశ్రమ పాఠశాలలు, రెసిడెన్షియల్ స్కూల్స్, డిగ్రీ కళాశాలలను విస్తరించనున్నట్లు వెల్లడించారు. గిరిజన విద్యార్థులు ఐఐటి, జెఈఈ, నీట్ వంటి పోటీ పరీక్షల్లో దేశంలో ప్రఖ్యాతిగాంచిన ఇంజనీరింగ్ కళాశాలల్లో , కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉన్న ప్రముఖ మెడికల్ కళాశాలల్లో , ఎయిమ్స్ లాంటి వైద్య కళాశాలల్లో ఎంబిబిఎస్ సీట్లను, ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలలో ఉచిత సీట్లు సంపాదించి అద్భుత విజయాలు సాధిస్తున్నారని, ఇందుకు గిరిజన సంక్షేమ శాఖ ద్వారా అందిస్తున్న ఉచిత కోచింగ్ ప్రధాన కారణమని చెప్పారు. ఈ కార్యక్రమంలో మహబూబాబాద్ ఎంపీ బలరాం నాయక్, ప్రభుత్వ విప్ రామచంద్ర నాయక్, జగిత్యాల ఎంఎల్ఎ డాక్టర్ సంజయ్, ట్రైకార్ చైర్మన్ బెల్లయ్య నాయక్, మాజి ఎంఎల్సి రాములు నాయక్, మాజీ మంత్రి రవీందర్ నాయక్, గిరిజన సంక్షేమ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సభ్యసాచి ఘోష్, అదనపు సంచాలకులు సర్వేశ్వర్ రెడ్డి, గిరిజన సాంస్కృతిక పరిశోధన శిక్షణ సంస్థ సంచాలకులు సముజ్వల, చీఫ్ ఇంజనీర్ బాలునాయక్, జిసిసి జిఎం ప్రతాప్ రెడ్డి, ఇతర ఉన్నత అధికారులు, వివిధ గిరిజన సంఘాల ప్రతినిధులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
హంగ్ మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ అరాచకాలు
పోలీసులతో మా కార్పొరేటర్లకు ప్రలోభాలు ఎవరు కలిసొచ్చినా రాకున్నా సింగరేణిలో అవినీతిపై పోరాటం చేస్తాం: కెటిఆర్ తెలంగాణ భవన్లో సేవాలాల్ జయంతి వేడుకలు మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల్లో 34 చోట్ల హంగ్ పరిస్థితి ఉందని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ అన్నారు. ఆయా చోట్ల కాంగ్రెస్ పార్టీ ఆరాచకాలకు పాల్పడుతోందని ఆరోపించారు. కాంగ్రెస్ నేతలు తమ కార్పోరేటర్లను పోలీసుల ద్వారా ప్రలోభపెడుతునారని మండిపడ్డారు. పోలీసులను ఇంటింటికి పంపించడం, గుండాలను ఉపయోగించడం వంటి చర్యలు జరుగుతున్నాయని అన్నారు. ఎక్స్ అఫీషియో ఓటుపై ఇంకా స్పష్టత రాలేదని పేర్కొన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో తాము 17 మున్సిపాలిటీలు గెలిచామని, తమకు ఉన్న అంచనా మేరకు హంగ్ మున్సిపాలిటీల్లో మరిన్ని తమ పార్టీకి రావచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణ భవన్లో ఆదివారం సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో కెటిఆర్, పార్టీ ముఖ్యనేతలు పాల్గొన్నారు. అనంతరం కెటిఆర్ మీడియాతో మాట్లాడుతూ.. మున్సిపల్ రాజకీయ పరిస్థితులు, సింగరేణి సంస్థలో జరుగుతున్న పరిణామాలపై స్పందించారు. సింగరేణి కార్మికుల హక్కుల కోసం పోరాటం కొనసాగిస్తాం సింగరేణిలో జరుగుతున్న దోపిడీని అడ్డుకోవడమే తమ లక్ష్యమని కెటిఆర్ స్పష్టం చేశారు. సింగరేణి కార్మికుల ప్రయోజనాల దృష్ట్యా కొత్తగూడెంలో తాము సిపిఐకి మద్దతు ప్రకటించామని తెలిపారు. బిజెపి, కాంగ్రెస్ రెండూ కలిసి సింగరేణి దోపిడీలో భాగస్వాములై సంస్థను నష్టపరిచే విధంగా వ్యవహరిస్తున్నాయని ఆరోపించారు. సిపిఐ, కాంగ్రెస్ ఇప్పటికే అవగాహనతో ఉన్నాయని, కొత్తగూడెంలో మేయర్ పదవి పంచుకోవడంలో ఆశ్చర్యం ఏమీ లేదని అన్నారు. అయితే సిపిఐకి అనుబంధ సంస్థ ఎఐటియుసి కూడా ఈ పొత్తును ఎందుకు అంగీకరించిందో తెలియదన్నారు. దాని వెనుక ఏ ఒత్తిళ్లు పని చేశాయో తాను చెప్పలేనని వ్యాఖ్యానించారు. అయితే ఎవరు కలిసొచ్చినా, రాకున్నా తాము సింగరేణి అవినీతిపై పోరాటం చేస్తామని కుండబద్దలు కొట్టారు. జల్-జంగల్-జమీన్ స్ఫూర్తితో కెసిఆర్ పాలన మా తండాల్లో మా రాజ్యం ఉండాలి అన్న నినాదాన్ని కార్యరూపంలోకి తీసుకువచ్చి గిరిజనుల ఆత్మగౌరవానికి న్యాయం చేసిన నాయకుడు కెసిఆర్ అని కెటిఆర్ పేర్కొన్నారు. గిరిజన గూడాలు, కోయ గూడాలు, లంబాడా తండాలకు ప్రాధాన్యం ఇస్తూ 3,146 కొత్త గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేసి వేలాది గిరిజన యువతకు సర్పంచ్లు, వార్డు సభ్యులుగా అవకాశాలు కల్పించారని చెప్పారు. దాదాపు 30 వేల మంది వార్డు సభ్యులు గిరిజన వర్గాల నుంచి ఎదిగారని వివరించారు. అలాగే ఒకే రోజు సుమారు నాలుగున్నర లక్షల ఎకరాల పోడు భూములకు పట్టాలు ఇచ్చి గిరిజనుల భూమి హక్కులను బిఆర్ఎస్ ప్రభుత్వం రక్షించిందని అన్నారు. కొమురం భీమ్ నాయకత్వంలో జరిగిన జల్, జంగల్, జమీన్ పోరాట స్ఫూర్తిని కొనసాగిస్తూ అడవులు, భూములు, నీళ్ల విషయంలో న్యాయం చేస్తూ గిరిజనుల జీవన ప్రమాణాలను మెరుగుపరిచామని తెలిపారు. గిరిజన పిల్లల కోసం ఆశ్రమ పాఠశాలలు, గురుకులాలు, జూనియర్, డిగ్రీ కాలేజీలను పెద్ద ఎత్తున ఏర్పాటు చేయడం బిఆర్ఎస్ ప్రభుత్వ ఘనత అని చెప్పారు. రిజర్వేషన్లను 6 శాతం నుంచి 10 శాతానికి పెంచి గిరిజన యువతకు మెరుగైన అవకాశాలు కల్పించామని గుర్తు చేశారు. గిరిజన యువతకు ప్రభుత్వ సబ్సిడీలు, వడ్డీ లేని రుణాలు అందించి వారిని వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దామని వివరించారు. ఓవర్సీస్ స్కాలర్షిప్లు అందించి విదేశాలలో ఉన్నత విద్యకు ప్రోత్సాహం ఇచ్చామని పేర్కొన్నారు. బంజారాహిల్స్లో సేవాలాల్ బంజారా భవన్ నిర్మాణం ద్వారా గిరిజనుల ఆత్మగౌరవాన్ని నిలబెట్టారని, రాష్ట్రవ్యాప్తంగా సేవాలాల్ భవనాల నిర్మాణానికి స్థలాలు మంజూరు చేసినట్లు చెప్పారు. సేవాలాల్ మహారాజ్ జయంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం కూడా గిరిజన గౌరవానికి నిదర్శనమని వ్యాఖ్యానించారు. బిఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వచ్చిన తర్వాత గిరిజనులకు అండగా నిలబడతామని కెటిఆర్ హామీ ఇచ్చారు. సేవాలాల్ మహారాజ్ 287వ జయంతిని తెలంగాణ భవన్లో ఘనంగా జరుపుకోవడం ఆనందంగా ఉందని కెటిఆర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, ఎంఎల్ఎ అనిల్ జాదవ్, భుక్యా జాన్సన్ రాథోడ్, వాల్యా నాయక్, రామచంద్రు నాయక్, రాంభల్, గాంధీ నాయక్, కరాటే రాజు, శ్రీనివాస్ గౌడ్ తదితర నేతలతో కలిసి భోగ్ భండార్ కార్యక్రమం నిర్వహించారు. ప్రజలందరికీ కెటిఆర్ మహాశివరాత్రి శుభాకాంక్షలు మహాశివరాత్రి సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ కెటిఆర్ శుభాకాంక్షలు తెలిపారు. శివుడి ఆశీస్సులతో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, ప్రతి కుటుంబం సంతోషంగా జీవించాలని ఆకాంక్షించారు. సేవాలాల్ జయంతి, మహాశివరాత్రి ఒకే రోజు రావడం ప్రత్యేకతగా పేర్కొన్నారు.
కార్పొరేషన్ల మేయర్లు, మున్సిపల్ చైర్పర్సన్ల ఎన్నికలకు రంగం సిద్ధం ఉ. 11కు కౌన్సిలర్లు, కార్పొరేటర్లు ప్రమాణ స్వీకారం మ.12.30 తర్వాత ఛైర్పర్సన్లు, మేయర్ ఎన్నిక ప్రక్రియ ప్రారంభం ఏకగ్రీవం కాని చోట చేయి ఎత్తే విధానం ద్వారా ఎన్నిక సమానంగా ఓట్లు వస్తే లాటరీ ద్వారా విజేతను ప్రకటించనున్న అధికారులు మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల్లో గెలుపొందిన కొత్త కౌన్సిలర్లు, కార్పొరేటర్లు సోమవారం ఉదయం 11 గంటలకు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆ తర్వాత మధ్యాహ్నం 12.30 గంటలకు కార్పొరేషన్ల మేయర్లు, డిప్యూటీ మేయర్లు, మున్సిపల్ ఛైర్పర్సన్లు, వైస్ ఛైర్పర్సన్ల ఎన్నిక ప్రక్రియ ప్రారంభం కానుంది. ఏకగ్రీవం కాని చోట చేయి ఎత్తే విధానం ద్వారా ఎన్నిక నిర్వహిస్తారు. ఆయా మున్సిపాలిటీల్లో కౌన్సిలర్లు లేదా కార్పొరేటర్లు చేయి ఎత్తి ఓటు వేయాలి. ఎక్స్ అఫీషియో సభ్యులుగా నమోదు చేసుకున్న ఎంఎల్ఎలు, ఎంఎల్సిలు, లోక్సభ సభ్యులు, రాజ్యసభ సభ్యులు తమ ఓటును వినియోగించుకుంటారు. కౌన్సిలర్లు లేదా కార్పొరేటర్లతో పాటు ఎక్స్అఫీషియో సభ్యులు ఓట్లు వేసిన తర్వాత సమానంగా ఓట్లు ఉన్నట్లయితే లాటరీ ద్వారా విజేతను ప్రకటిస్తారు. ఒక్కో అభ్యర్థి పేరు 5 పేపర్లపై రాసి, అన్నీ కలిపేసి స్థానిక ఎన్నికల అధికారి లాటరీ తీస్తారు. అందులో ఎవరి పేరు వస్తే వారినే విజేతగా ప్రకటిస్తారు. పరోక్ష ఎన్నిక ప్రక్రియపై రాష్ట్ర ఎన్నికల సంఘం విధివిధానాలను వెల్లడించింది. ఎన్నిక నిర్వహించడానికి మొత్తం కౌన్సిలర్లు, కార్పొరేటర్లలో కనీసం సగం మంది ఉంటేనే కోరంగా పరిగణిస్తారు. ఒకవేళ కోరం లేకపోతే ఛైర్ పర్సన్, మేయర్ ఎన్నిక మరుసటి రోజుకు వాయిదా వేస్తారు. ఆ రోజు కూడా కోరం లేకపోతే రాష్ట్ర ఎన్నికల సంఘానికి నివేదిస్తారు. ఆ తర్వాత మరో రోజును ఖరారు చేసి, అప్పుడు కోరం లేకపోయినప్పటికీ ఎన్నిక నిర్వహిస్తారు. ఒకరి కంటే ఎక్కువ మంది పోటీలో ఉంటే ఎన్నిక రాష్ట్రవ్యాప్తంగా 116 మున్సిపాలిటీల్లో 2,594 మంది కౌన్సిలర్లు, కార్పొరేషన్లలో 414 మంది కార్పొరేటర్లుగా గెలిచారు. ఆయా మున్సిపాలిటీలు, కార్పోరేషన్లలో రిజర్వేషన్ల ప్రకారం ఛైర్పర్సన్లు, మేయర్లను ఎన్నుకుంటారు. వైస్ ఛైర్పర్సన్, డిప్యూటీ మేయర్లకు రిజర్వేషన్లు వర్తించవు. మున్సిపల్ ఛైర్పర్సన్లు, వైస్ ఛైర్పర్సన్లు, కార్పొరేషన్ మేయర్లు, డిప్యూటీ మేయర్ల ఎన్నిక కోసం ఒకరే పోటీలో ఉంటే ఏకగ్రీవంగా ప్రకటిస్తారు. ఒకరి కంటే ఎక్కువ మంది పోటీలో ఉంటే ఎన్నిక నిర్వహిస్తారు. ముందుగా ఛైర్పర్సన్, మేయర్, ఆ తర్వాత వైస్ ఛైర్పర్సన్, డిప్యూటీ మేయర్ ఎన్నిక నిర్వహిస్తారు. ఒకవేళ ఏదైనా కారణంతో ఛైర్పర్సన్, మేయర్ ఎన్నిక నిర్వహించలేకపోతే, వైస్ ఛైర్పర్సన్, డిప్యూటీ మేయర్ ఎన్నిక కూడా వాయిదా వేస్తారు. విప్ జారీ చేస్తే ఎల్లుండి వరకు అవకాశం మున్సిపాలిటీలు, కార్పోరేషన్లలో చైర్పర్సర్, మేయర్ ఎన్నికలో రాజకీయ పార్టీలకు విప్ జారీ చేసే అధికారం ఉంటుంది. కాంగ్రెస్, బిఆర్ఎస్, బిజెపి, సిపిఐ, సిపిఎం, ఎంఐఎం సహా 13 పార్టీలకు విప్ జారీ చేసే అవకాశం ఉంది. విప్ జారీ చేస్తే సోమవారం ఉదయం 11 గంటల్లోపు స్థానిక ఎన్నికల అధికారికి ఆయా పార్టీలు సమాచారం ఇవ్వాలి. పార్టీల అభ్యర్థులుగా గెలిచిన వారు విప్ను కచ్చితంగా పాటించాల్సి ఉంటుంది. ఒకవేళ విప్ ధిక్కరిస్తే ఆ పార్టీ మూడు రోజుల్లోగా కలెక్టర్కు ఫిర్యాదు చేయవచ్చు. ఆరోపణలు ఎదుర్కొంటున్న అభ్యర్థికి నోటీసులిచ్చి వివరణ కోసం వారం రోజులు గడువు ఇచ్చి ఆ తర్వాత రెండు రోజుల్లో తగిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. ఛైర్పర్సన్, వైస్ ఛైర్పర్సన్, మేయర్, డిప్యూటీ మేయర్ అభ్యర్థికి, స్థానిక ఎన్నికల అధికారికి సోమవారం ఉదయం 10 గంటలలోపు ఆయా పార్టీలు బి.ఫారం ఇవ్వాలి. అత్యధికంగా 1,537 వార్డులు గెలిచిన కాంగ్రెస్ మున్సిపల్ ఎన్నికల్లో వార్డుల వారీగా చూస్తే, మొత్తం 2,996 మున్సిపల్ వార్డులకు గాను, కాంగ్రెస్ పార్టీ 1,537 వార్డులు గెలుచుకుంది. బిఆర్ఎస్ పార్టీ 781 వార్డులు గెలుచుకోగా, బిజెపి 336, సిపిఎం 13, ఎంఐఎం 70, బిఎస్పి 2 వార్డులు గెలువగా, స్వతంత్రులు 181 వార్డుల్లో గెలుపొందారు. ఏడు మున్సిపల్ కార్పోరేషన్లలో మంచిర్యాల, రామగుండం, నల్గొండ, మహబూబ్నగర్ కార్పొరేషన్లలో కాంగ్రెస్ స్పష్టమైన మెజారిటీ సాధించి, నాలుగు స్థానాలకు కైవసం చేసుకోనుంది. కొత్తగూడెం కార్పొరేషన్లో కాంగ్రెస్, సిపిఐ చెరో 22 స్థానాలు గెలుచుకోగా, అక్కడ హంగ్ ఏర్పడినప్పటికీ కాంగ్రెస్తో పాటు సిపిఐ పార్టీకి ఉన్న అవగాహన మేరకు ఆ పార్టీ మేయర్ పదవి దక్కే అవకాశం ఉంది. నిజామాబాద్ కార్పోరేషన్లో మొత్తం 60 స్థానాలకు గానూ బిజెపి 28, కాంగ్రెస్ 17, ఎంఐఎం 14, బిఆర్ఎస్ ఒక స్థానంలో గెలిచాయి. కాగా, బిజెపి సింగిల్ లార్జెస్ట్ పార్టీగా మెజార్టీ స్థానాలు కైవసం చేసుకున్నప్పటికీ సిద్ధాంతాలకు అతీతంగా బిజెపి పార్టీని నిలువరించడానికి కాంగ్రెస్, బిఆర్ఎస్, ఎంఐఎం పార్టీలు జతకట్టడం అక్కడ మేయర్ ఎన్నిక ఆసక్తిగా మారింది. కరీంనగర్ కార్పొరేషన్లో 66 స్థానాలలో బిజెపి అత్యధికంగా 28 స్థానాలు కైవసం చేసుకోగా, కాంగ్రెస్ 14, ఎంఐఎం 3, బిఆర్ఎస్ 9 స్థానాల్లో గెలుపొందగా, స్వతంత్ర అభ్యర్థులు 10 మంది గెలిచారు. ఇండిపెండెంట్ అభ్యర్థులు ఏ పార్టీ వైపు చూపితే ఆ పార్టీ మేయర్ పీఠాన్ని కైవసం చేసుకోనుంది.
ఓటింగ్కు కాసేపటి ముందు మేయర్, చైర్మన్ అభ్యర్థుల ప్రకటన మంత్రులకు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి దిశానిర్ధేశం జంపింగ్లకు అవకాశం లేకుండా వ్యూహం కరీంనగర్పై సిఎం ప్రత్యేక దృష్టి మన తెలంగాణ/హైదరాబాద్ః కొలిక్కి రాకుండా వివాదస్పదంగా ఉన్న మున్సిపాలిటీల చైర్మన్ల పదవులకు, కార్పొరేషన్ల మేయర్ల పదవులకు అభ్యర్థుల ఎంపిక సోమవారం ఉదయమే ప్రకటించాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి జిల్లా ఇంఛార్జి మంత్రులను ఆదేశించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదివారం రాత్రి పిసిసి చీఫ్, ఎమ్మెల్సీ బి. మహేష్ కుమార్ గౌడ్తో ఇంకా మంత్రులతో జూమ్ మీటింగ్ నిర్వహించారు. కరీంనగర్, నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లపై, ఇంకా జగిత్యాల తదితర మున్సిపాలిటీలపై ముఖ్యమంత్రి సంబంధిత ఇంఛార్జి మంత్రులతో సమీక్షించారు. మేయర్, చైర్మన్ అభ్యర్థుల విషయంలో తలమునకలై ఉన్నామని మంత్రులు వివరించారు. అయితే ఇప్పుడు చైర్మన్లు, మేయర్ల పదవులకు ఏకాభిప్రాయం రానిపక్షంలో వారిని తనతో ఫోన్లో మాట్లాడించాలని ముఖ్యమంత్రి ఇంఛార్జిలకు సూచించారు. ఏకాభిప్రాయం కుదరని చోట ముందుగానే అభ్యర్థులను ప్రకటిస్తే, ఆ స్థానాన్ని ఆశించి నిరాశకు గురైన వారు పార్టీ మారేందుకు అవకాశం ఉంటుంది కాబట్టి, సోమవారం ఉదయం ఓటింగ్కు కొంత సమయం ముందు సీల్డ్ కవర్ ద్వారా ప్రకటించాలని ముఖ్యమంత్రి అన్నట్లు పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. అలా చేయడం ద్వారా జంపింగ్ను అరికట్టవచ్చని ముఖ్యమంత్రి వూహమై ఉంటుందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. అభ్యర్థులను అయితే కరీంనగర్ కార్పొరేషన్ మేయర్ విషయంలో ముఖ్యమంత్రి ప్రత్యేకంగా దృష్టి సారించారు. మేయర్ స్థానాన్ని తమకు దక్కనీయకుండా కుట్రలు చేస్తే తాము రోడ్లపై తిరగనీయమని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ శనివారం విలేకరుల సమావేశంలో పదునైన వ్యాఖ్యలు చేసినందున, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా దీనిని ఛాలెంజ్గా తీసుకున్నారని తెలుస్తోంది. మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబును ప్రత్యేకంగా దృష్టి సారించాల్సిందిగా ముఖ్యమంత్రి ఆదేశించారు. మ్యాజిక్ ఫిగర్కు చేరువలో ఉన్నామని, ఫార్వర్డ్ బ్లాక్, మజ్లిస్ తరఫున ఎన్నికైన వార్డు సభ్యులతో కలిపి మేయర్ స్థానాన్ని దక్కించుకుంటామని మంత్రులు జూమ్ మీటింగ్లో చెప్పినట్లు సమాచారం.
మాది సామాన్యుల సంస్కరణల ఎక్స్ప్రెస్
నిర్మాణాత్మక సంస్కరణలు, లోతైన ఆవిష్కరణలు, సరళీకృత పాలన.. ఈ మూడే మాకు అత్యంత ప్రాధాన్యాంశాలు వాణిజ్య ఒప్పందాలతో ఎంఎస్ఎంఇలకు గణనీయమైన లబ్ధి యుపిఎ హయాంలో ఆర్థిక నిర్వహణ అత్యంత దారుణం పిటిఐకి ప్రధాని మోడీ ఇంటర్వూ న్యూఢిల్లీ: భారతదేశం అన్ని స్థాయిల్లో పటిష్ట స్థితిలో ఉండటం వల్లనే పలు దేశాలతో గణనీ య వాణిజ్య ఒప్పందాలు, స్వేచ్చా వాణిజ్య అంగీకారాలను కుదుర్చుకుందని ప్రధాని న రేంద్ర మోడీ తెలిపారు. అమెరికాతో ఇటీవలి మధ్యంతర వాణిజ్య ఒప్పందం దేశ ప్రయోజనాలకు అనుగుణంగానే కుదిరిందని చెప్పారు. డీల్స్ విషయంలో ఏ ఇతర దేశంలోనూ మనం రాజీపడాల్సిన అవసరం లేదన్నారు. పిటిఐ వార్తా సంస్థకు ప్రత్యేకంగా ఆదివారం ఆయన ఇంటర్వూ ఇచ్చారు. ఈ సందర్భంగా కాంగ్రె స్ పార్టీ విమర్శలను తిప్పికొట్టారు. ఈ పార్టీ సారధ్య యుపిఎ హయాంలో వాణిజ్య ఒప్పందాల విషయంలో భారతదేశం శాసించే స్థితిలో లేదని చెప్పారు. తమ ప్రభుత్వ సంస్కరణల ప ర్వం రిఫార్మ్ ఎక్స్ప్రెస్గా దూసుకుపోతుంద ని ప్రధాని మోడీ తెలిపారు. సంస్కరణల ప్ర యోజనాలు దేశ సామాన్య పౌరుడికి చేరుతున్నాయి. వచ్చే దశాబ్ధాంలో సంస్కరణల ప్రక్రి య మరింత నిర్మాణాత్మకం అవుతుందన్నారు, నిర్మాణాత్మక సంస్కరణలు, సృజనాత్మకత విస్తరణ, పరిపాలనా సరళీకృతం వంటివి ఈ క్ర మంలో చోటుచేసుకునే బలీయ అంశాలు అ న్నారు. నిర్మాణాత్మక అవిశ్రాంతత ప్రజాజీవితంలో అత్యవసరం, మరింతగా పనిచేయాలనేది, వేగంగా ,మరింతగా సేవలు అందించాలనేదే కీలకం అని, ఈ విధానాన్ని తాను ఆచరిస్తానని తెలిపారు. సంస్కరణల పర్వంలో ప్రగతి పట్ల ఇప్పటికీ తనకు సంతృప్తి లేదని, సంతృప్తితో రాజీపడే ధోరణిని పాటించడం తన నైజం కాదని చెప్పారు. సంస్కరణల ఫలాలు అందరికి చేరుతున్నాయి. మధ్య దళారీల బెడద లేకుండా పోయింది. ఇది దేశ ప్రగతిని వేగవంతం చేసే అంశం అయిందన్నారు. తమ లక్షం, దిశానిర్ధేశం అంతా స్పష్టతతో ఉందని, అంతేకానీ ఇందులో నిర్ణీత పరిమితి అంటూ ఉండదని తేల్చారు. మౌలిక సాధనాసంపత్తి ఇనుమడించింది. అనుచిత వ్యయాలు తగ్గాయి. అనుసందానత పెరిగిందని తెలిపారు. ఇంతకు ముందటి వరకూ సంస్కరణలకు వేరే అర్థం ఉండేది. వీటిని ఆర్థిక రంగానికి, పరిశ్రమలకు పరిమితం చేసుకునే వారు. అయితే ఇప్పుడు ఈ పద్ధతి మారింది. రీఫార్మ్ అనేవి సామాజిక రంగంలో కూడా కీలకంగా ప్రతిఫలిస్తున్నాయని తెలిపారు. సామాజిక రంగం మార్పుతోనే ఆర్థిక , పారిశ్రామిక రంగాల్లో మార్పులు సార్థకం అవుతాయని తేల్చిచెప్పారు. జిల్లా, సమితుల స్థాయిలో ప్రగతి విస్తరణకు రంగం సిద్ధం అయింది. చిన్న మధ్యతరహా, సూక్ష్మస్థాయి పరిశ్రమలకు మేలు చేయడం ద్వారా దేశ ఆర్థికరంగం పటిష్టం అవుతుందనే సూత్రంతోనే ముందకు సాగుతున్నామని ప్రధాని తెలిపారు. పిటిఐ ఇంటర్వూలో ప్రధాని మోడీ ప్రత్యేకించి అమెరికాతో ఇటీవలి వాణిజ్య ఒప్పందం గురించి నేరుగా ప్రస్తావించలేదు.
16thfeb2026 |సోమవారం నేటి పంచాంగం &రాశి ఫలితాలు
16thfeb2026 | సోమవారం నేటి పంచాంగం & రాశి ఫలితాలు 16thfeb2026 |
నేటి నుంచి ఢిల్లీలో ఎఐపై కీలక ఎక్స్పో
13 దేశాల నుంచి తరలివచ్చిన ప్రముఖులు సదస్సును ప్రారంభించనున్న ప్రధాని మోడీ న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోడీ సోమవారం ఇక్కడి భారత్ మండపంలో ఇండియా ఎఐ ఇంపాక్ట్ ఎక్స్పో 2026ను ప్రారంభిస్తారు. సేవాతీర్థ్ ప్రధాని కార్యాలయం ఈ విషయాన్ని ఆదివారం ప్రకటించింది. ఈ నెల 16 నుంచి 20వ తేదీ వరకూ ఈ ప్రదర్శన సదస్సు జరుగుతుంది. దేశంలో కృత్రిమ మేధ ప్రభావం గురించి విశ్లేషించే తొలి సదస్సు ఇదే అవుతుంది. ఎక్స్పోతో పాటు సమ్మిట్ను కూడా నిర్వహిస్తారని ప్రకటనలో తెలిపారు. ఎఐ కార్యాచరణ, పాలసీకి అనుగుణంగా ఆచరణ, సృజనాత్మకత ప్రమాణాలు, సాంకేతికత పౌరుల దైనందిన జీవితంతో అనుసంధానం వంటి విషయాలపై విశ్లేషణ జరుగుతుంది. మొత్తం మీద ఎఐ సాంకేతిక పరిజ్ఞానంపై ఇది అత్యంత కీలకమైన పరిచయ కార్యక్రమంగా నిలుస్తుంది. భారత్ మండపంలో సాయంత్రం ఐదు గంటలకు ఈ సదస్సును ప్రధాని ప్రారంభిస్తారు. సువిశాల రీతిలో 70000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో పది విభాగాలుగా ఎక్స్పో ఏర్పాటు చేశారు. ప్రత్యేకించి పలు గ్లోబల్ ఎఐ సాంకేతిక కంపెనీలు ఇందులో పాల్గొంటాయి. తమ ఎఐ సాంకేతిక పరిజ్ఞానాన్ని పరిచయం చేసుకుంటాయి. పైగా సంబంధిత స్టార్టప్ కంపెనీలు, విద్యావేత్తలు, విశ్లేషకులు , ఎఐ పరిశోధనా సంస్థలు కూడా ఇందులో పాల్గొంటాయి. కేంద్ర మంత్రిత్వశాఖలు, రాష్ట్ర ప్రభుత్వాల సాంకేతిక విభాగాల ప్రతినిధులు కూడా హాజరు కానుండటంతో ఇది ఎఐపై సార్వత్రిక వేదిక కానుంది. ఎఐ వ్యవస్థలో అంతర్జాతీయ స్థాయి సహకారం తెలియచేస్తారు. 13 దేశాలకు చెందిన పెవిలియన్లు ఏర్పాటు చేశారు. ఆస్ట్రేలియా, బ్రిటన్, రష్యా , జర్మనీ, ఇటలీ, నెదర్లాండ్స్ వంటి దేశాలు కూడా తమ ఎఐ పరిజ్ఞానం విశేషాలను తెలియచేస్తాయి. ఈ సమ్మిట్కు రెండున్నర లక్షలకు పైగా సందర్శకులు హాజరవుతారని అంచనావేశారు. అంతర్జాతీయ ప్రతినిధులు కూడా రానున్నారు. కేవలం ప్రదర్శనగానే కాకుండా ఇక్కడి స్టార్టప్ కంపెనీలు పలు గ్లోబల్ కంపెనీలతో భాగస్వామ్యం కుదుర్చుకునేందుకు, గ్లోబల్ ఎఐ వ్యవస్థలో తమ వ్యాపార అవకాశాలను కల్పించుకునేందుకు మార్గం ఏర్పడుతుందని అధికారులు తమ ప్రకటనలో తెలిపారు.
“அண்ணாவுக்கு பக்கோடா வாங்குவதில் பணம் திருடினேன்” – மு.க. ஸ்டாலின் கூறியதாக பரவும் புரளி!
Claim: “அண்ணாதுரைக்கு பக்கோடா வாங்க கொடுக்கப்பட்ட பணத்தில் கொஞ்சம் திருடி கொள்வேன்” என்ற மு.க. ஸ்டாலின் கூற்று. Fact: மு.க. ஸ்டாலின் கூறியதாக எந்த நம்பகமான செய்தி, உரை பதிவு, அல்லது அதிகாரப்பூர்வ வெளியீடும் இல்லை. Factcheck: செய்தித்தாள் போல உருவாக்கப்பட்ட இந்த புகைப்படம் முற்றிலுமாக திரிக்கப்பட்டப் போலி மேற்கோள் கொண்ட தவறான தகவல். தமிழ்நாடு முதலமைச்சர் மு.க. ஸ்டாலின் அவர்கள் குறித்து ஒரு செய்தித்தாள் துணுக்கு போல உருவாக்கப்பட்ட ஒரு புகைப்படம் சமூக ஊடகங்களில் வெகுவாக பரவி வருகிறது. அந்தச் செய்தியில், “அண்ணாதுரைக்கு பக்கோடா வாங்க தன்னிடம் கொடுக்கப்பட்ட பணத்தில் கொஞ்சம் திருடி கொள்வேன்” என்று மு.க.ஸ்டாலின் தெரிவித்தாக தகவல் இடம்பெற்றுள்ளது. இந்தச் செய்தியினை சமூக ஊடகத்தில் ஒன்றான முகநூல் பயனாளர் ஒருவர், “அப்போவே முத்திப்போன பழக்கம் இப்போ சொல்லவா வேனும் எத்தனை கோடி திருட்டோ.....” என்ற தனது கருத்துடன் இந்த புகைப்படத்தினை பதிவிட்டிருந்தார். அதன் விவரத்தினை இந்த இணைப்பில் காணலாம் : https://www.facebook.com/photo.php?fbid=26103386552664021&set=pb.100002580979598.-2207520000&type= 3 அதேபோல் X தளப் பயனாளர் ஒருவர், தன்னுடைய பக்கத்தில், “கருணாநிதியின் மகன்தான் என்பதை நிரூபித்த தருணம்..!” என்ற வாசகத்துடன் அதே புகைப்படத்தை வெளியிட்டிருந்தார். அப்பதிவின் விவரத்தினை இந்த இணைப்பில் காணலாம். https://x.com/directorganesan/status/2018139321870778755 இவ்வாறு பல்வேறு சமூக ஊடகங்களில் வைரலாக பரவும் பதிவு உண்மையாக தமிழக முதல்வர் பேசியதா என்பதை தெலுங்குபோஸ்ட் உண்மைச் சரிப்பார்ப்பு குழு ஆய்வுக்கு உட்படுத்தியது. உண்மைச் சரிப்பார்ப்பு : சமூக ஊடகங்களில் வைரலாகும் செய்தித்தாள் போல உருவாக்கப்பட்ட இந்த புகைப்படம் முற்றிலுமாக திரிக்கப்பட்டப் போலி மேற்கோள் கொண்ட தவறான தகவல் ஆகும். முதலில், சமூக ஊடகங்களில் பரவும் இந்தக்கூற்று உண்மையில் அவர் கூறியதா என்பதை உறுதிப்படுத்தும் வகையில் அதிகாரப்பூர்வ ஆதாரங்கள் ஏதேனும் இருக்கின்றதா என்று தேடப்பட்டன. தொடர்ந்து முதன்மையான தமிழ் தினசரி செய்தித்தாள்கள், தேசிய ஊடகங்கள், செய்தி காப்பகங்கள், சட்டமன்ற உரை பதிவுகள், நேர்காணல் வீடியோக்கள் இந்த தகவல் இடம்பெற்றுள்ளதா என்பதனை ஆராய்ந்தோம். இதில் எதிலும் இந்த மேற்கோள் இடம்பெற்றதாக எந்த பதிவும் கிடைக்கவில்லை. ஒரு அரசியல் தலைவர் இப்படிப்பட்ட கருத்தை வெளியிட்டிருந்தால் அது பல ஊடகங்களில் வெளியாகியிருக்கும். ஆனால் அதற்கான எந்த நம்பகமான சான்றும் கிடைக்கவில்லை. மாறாக வெறும் சமூக ஊடக பதிவுகள் மட்டும் தான் கூகுள் முக்கிய வார்த்தைகள் தேடலில் கிடைத்தன. அதற்கான தரவுப்படத்தினை கீழே காணலாம். அதன் பின்னதாக, அந்த செய்தித்தாள் புகைப்படத்தின் வடிவமைப்பினை தெலுங்குபோஸ்ட் குழு ஆய்வு செய்தது. ஒரு தினசரி செய்தித்தாள் செய்திகளில் அப்பத்திரிகையின் பெயர், செய்தி வெளியிட்ட தேதி, பதிப்பு, ஆசிரியர் பெயர், பக்கம் எண் போன்ற விவரங்கள் தெளிவாக குறிப்பிடப்பட்டு இருக்கும். ஆனால் வைரலாகும் இந்த படத்தில் மேல் கூறிய எந்த தகவலும் இடம்பெறவில்லை. அது ஒரு அச்சு ஊடக செய்தி போல தோற்றமளித்தாலும், அதில் எந்த பத்திரிகையின் பெயரும் தெளிவாக குறிப்பிடப்படவில்லை. தேதி, பதிப்பு, ஆசிரியர் பெயர், பக்கம் எண் போன்ற அடிப்படை விவரங்களும் அந்தப் பதிவில் காணப்படவில்லை. மேலும் தலைப்பு எழுத்துரு, quote box வடிவம், உட்பொருள் எழுத்து (font) அமைப்பு ஆகியவை அனைத்தும் தனித்தனியாக டிஜிட்டல் முறையில் சேர்க்கப்பட்டதாக தெரிகிறது. இது செய்தி அல்ல, இரண்டு அல்லது புகைப்படங்களை ஒன்று சேர்த்து தயாரிக்கப்பட்ட மீம் என்பதை சுட்டிக்காட்டுகிறது. இந்த மேற்கோள் உண்மையில் மு.க. ஸ்டாலின் உரையில் இருந்ததா என்பதை உறுதிப்படுத்த, முக்கிய தமிழ் மற்றும் ஆங்கில செய்தி காப்பகங்கள், அரசியல் உரை பதிவுகள், நேர்காணல்கள், சட்டமன்ற உரைகள் ஆகியவையிலும் ஆராய்ந்து பார்த்தோம். இதில் எங்கும் இப்படிப்பட்ட கருத்து இடம்பெற்றதாக எந்த ஆதாரமும் இணைய தளத்தில் கிடைக்கவில்லை. பொதுவாக ஒரு அரசியல் தலைவரோ அல்லது முக்கிய பொறுப்பில் வகிப்பவர்கள் இத்தகைய கருத்தை வெளியிட்டால் அது பல்வேறு ஊடகங்களில் வெளியாகும். அப்படியான செய்தி மூலத்தினை தேடிப் பார்த்தோம். ஆனால் இந்த மேற்கோள் எந்த நம்பகமான செய்தி ஊடகங்களிலும் வெளியாகவில்லை என்பது கவனிக்க வேண்டும். திராவிட முன்னேற்ற கழகத்தின் மூத்த தலைவரான சி.என். அண்ணாதுரை அவர்கள் குறித்து மு.க. ஸ்டாலின் பல நிகழ்வுகளில் தனது சிறுவயது நினைவுகளை அனுபவங்களைப் பகிர்ந்துள்ளார். ஆனால் அந்த உரைகளில் எந்த பகுதியிலும் “பணம் திருடினேன்” போன்ற வார்த்தைகள் இடம்பெறவில்லை. அவர்களின் உண்மையான அனுபவங்களை மாற்றி, அரசியல் விமர்சன நோக்கில் உருவாக்கப்பட்ட மீம் மேற்கோள் சமூக ஊடகங்களில் பரவுகிறது என்பதனை ஆய்வு முடிவுகள் உறுதி செய்கின்றன. மேலும், இந்த படம் முதலில் சமூக ஊடகப் பக்கங்கள் மற்றும் மீம் கணக்குகள் மூலம் மட்டுமே பரவியுள்ளது. இது தவறான தகவல்கள் பரவும் வழக்கமான வழியாகும். ஒரு உண்மையாக நடைபெற்ற செய்தி என்றால் அது முதலில் ஊடகங்களில் வெளிவந்து பின்னரே சமூக ஊடகங்களில் பெரும்பாலும் பகிரப்படும்; இங்கு அதற்கு மாறாக சமூக ஊடகப் பக்கங்களில் மட்டுமே இச்செய்தியின் புகைப்படம் காணப்படுகிறது. எனவே இது டிஜிட்டலாக திரிக்கப்பட்டு , மாற்றியமைக்கப்பட்ட மீம்ஸ் வகையைச் சார்ந்த ஒரு போலிச் செய்தி ஆகும். முடிவு : தமிழக முதல்வர் மு.க. ஸ்டாலின் இத்தகவல்களைப் பேசியதாக எந்த நம்பகமான ஆதாரமும் கிடைக்கவில்லை. சமூக ஊடகங்களில் பரவும் புகைப்படம் உண்மையான செய்தி அல்ல; அது டிஜிட்டல் முறையில் உருவாக்கப்பட்ட தவறான தகவல் என்பதே உண்மை. சமூக ஊடகங்களில் பகிரப்படும் செய்திகளை நம்புவதற்கு முன் அதன் தகவல் மூலத்தை சரிபார்ப்பது மிகவும் அவசியம் என்பதனை தெலுங்கு போஸ்ட் உண்மைச் சரிப்பார்ப்பு குழு பார்வையாளர்களுக்கு வலியுறுத்துகிறது.
Aura Of Ustaad, Adrenaline-pumping Anthem Loading
The roar of anticipation around Ustaad Bhagat Singh is only getting louder. Starring Power Star Pawan Kalyan and directed by Harish Shankar, the high-octane action entertainer is charging toward a grand summer release on March 26th. Backed by Mythri Movie Makers, the film has already received tremendous response for its first single Dekh Lenge. Now […] The post Aura Of Ustaad, Adrenaline-pumping Anthem Loading appeared first on Telugu360 .
పాక్ ను చిత్తుగా ఓడించిన భారత్..
కొలంబో: ఐసిసి టి-20 ప్రపంచకప్లో మరోసారి పాకిస్తాన్ జట్టును భారత్ చిత్తుగా ఓడించింది. పాక్ పై టీమిండియా 61 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. భారత్ నిర్దేశించిన 176 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్ బ్యాటర్లను భారత బౌలర్లు బెంబేలెత్తించారు. టీమిండియా బౌలర్లు చెలరేగడంతో పాక్.. తొలి ఓవర్ నుంచే వరుసగా వికెట్లు చేజార్చుకుంది. దీంతో 18 ఓవర్లలోనే పాక్ 114 పరుగులకే కుప్పకూలింది. ఈ విజయంతో భారత్ వరుసగా మూడో విక్టరీని సొంతం చేసుకుంది. భారత బౌలర్లలో బుమ్రా, అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి, పాండ్యాలు తలో రెండు వికెట్లు పడగొట్టగా.. కుల్దీప్ సింగ్, తిలక్ వర్మ చెరో వికెట్ తీశారు. అంతకుముందు టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా 20 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 175 పరుగులు చేసింది. ఇషాన్ కిషాన్ 40 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్సులతో 77 పరుగులతో మెరుపులు మెరిపించాడు. తర్వాత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్(32), తిలక్ వర్మ(25), శివమ్ దూబే(27)లు పర్వాలేదనిపించారు. పాక్ బౌలర్లలో సయామ్ ఆయుబ్ 3 వికెట్లు పడగొట్టగా.. సల్మాన్, షహీన్ చెరో వికెట్ తీశారు.
అమెరికాలో అదృశ్యమైన భారత విద్యార్థి సాకేత్ మృతి
మృతదేహాన్ని గుర్తించిన పోలీసులు వాషింగ్టన్ : ఈ నెల 9న అమెరికాలోని బర్కిలీలో అదృశ్యమైన భారత విద్యార్థి సాకేత్ శ్రీనివాసయ్య అదృశ్యమైన ఘటన విషాదాంతమైంది. ఆయన మృతి చెందినట్లు అమెరికా పోలీసులు వెల్లడించారు. బెంగళూరుకు చెందిన సాకేత్ కాలిఫోర్నియా విశ్వవిద్యాలయంలో అభ్యసిస్తున్నాడు. 9వ తేదీన చివరిసారిగా క్యాంపస్ సమీపంలోని లేక్ అంజా వద్ద కనిపించినట్లు గుర్తించారు. ఆ తర్వాత అతని జాడ తెలియలేదు. స్నేహితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులకు సమీపంలోనే అతని పాస్ట్పోర్టు, ల్యాప్టాప్, బ్యాగ్తో అక్కడే అతడి మృతదేహం లభ్యమైంది. కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. మృతదేహాన్ని భారత్ తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కాలిఫోర్నియాలో భారత కాన్సులేట్ కూడా సాకేత్ మృతిని ధృవీకరించింది.
గ్రహాంతరవాసి ఉనికి నిజమే: బరాక్ ఒబామా
వాషింగ్టన్: మనకు అపరిచితులు అయిన గ్రహాంతరవాసులు ఉన్నారని, వీరి ఉనికిని తాను నమ్ముతున్నానని అమెరికా మాజీ అధ్యక్షులు బరాక్ ఒబామా చెప్పారు. ఎక్కడో ఓ చోట వీరి జీవనం ఉండే ఉంటుంది. అయితే అది ఎక్కడ అనేది తనకు తెలియదని మాజీ ప్రెసిడెంట్ తాజా ్రఇంటర్వూలో వెల్లడించారు. గ్రహాంతర జీవుల మనుగడ ఉందా? అనే యూట్యూబర్ బ్రెయిన్ టైలెర్ ప్రశ్నకు ఒబామా స్పందించారు. తానైతే వారిని చూడలేదని తెలిపారు. తాను నిజమేనని చెపుతున్న గ్రహాంతరవాసులను ఏరియా 51లో పెట్టి ఉంచారనేది కుట్రపూరిత వాదన అని కొట్టిపారేశారు. ఏరియా 51 అమెరికా రహస్య వైమానిక దళం ఉండే నెవాడాలోని ఎయిర్బేస్. దీనికి ఏరియా 51 అనే సంకేత నామం ఉంది. అయినా ఏలియన్స్కు రహస్య ప్రదేశాలు అనేవి ఉండవన్నారు. ఏరియా 51కు ఎప్పుడూ గ్రహాంతరవాసులు తారసిల్లడం, యుఎఫ్ఒలు కన్పించడం జరుగుతుంది. అయితే ఈ విషయాన్ని అమెరికా ప్రభుత్వం ఎప్పుడూ నిర్థారించలేదు. గ్రహాంతర జీవుల ఉనికిని నిర్థారించేందుకు ఎటువంటి నిర్థిష్ట సాక్షాధారం లేదు. దీనికి సంబంధించి ఇప్పటికీ శాస్త్రజ్ఞుల బృందాలు అంతరిక్షంలోని విస్తారిత ప్రాంతాలను నిశితంగా పరిశీలిస్తున్నారు. ఏదైనా క్లూ దొరుకుతుందేమో అని వెతుకుతున్నారు. గ్రహాంతరవాసుల నుంచి అందే సంకేతాలు అత్యంత కీలకమైన సాక్షాధారం అని భావిస్తున్నారు. మాజీ ప్రెసిడెంట్ ఒబామా వ్యాఖ్యలతో తిరిగి అందరి దృష్టి ఇప్పుడు ఈ ఎలియన్స్ వైపు మళ్లింది.
గిరిజన సంక్షేమానికి కేంద్రం కట్టుబడి ఉంది: రాంచందర్ రావు
మన తెలంగాణ/హైదరాబాద్ః గిరిజనుల అభివృద్ధి, సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తున్నదని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు తెలిపారు. గిరిజనుల సంక్షేమానికి తమ పార్టీ కట్టుబడి ఉందన్నారు. గిరిజన నాయకుడు సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి ఉత్సవాలు ఆదివారం బిజెపి రాష్ట్ర ఎస్టి మోర్చా అధ్యక్షుడు రవి నాయక్ అధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు ప్రసంగిస్తూ ప్రస్తుతం గిరిజన ప్రాంతాల్లో జరుగుతున్న అభివృద్ధి ఎక్కువగా కేంద్ర ప్రభుత్వ ఐటీడీఏ నిధుల ద్వారానే సాధ్యమవుతోందని తెలిపారు. సేవాలాల్ మహారాజ్ జయంతి ఉత్సవాలను ప్రతి సంవత్సరం తమ పార్టీ ట్రైబల్ మోర్చా ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. తమ పార్టీ సిద్ధాంతాలకు చేరువలో సేవాలాల్ జీవితం సేవాలాల్ మహారాజ్ జీవితం తమ పార్టీ నమ్మే సిద్ధాంతాలకు ఎంతో దగ్గరగా ఉందని ఆయన చెప్పారు. దేశాన్ని విదేశీ శక్తుల ఆధిపత్యం నుంచి విముక్తి చేయాలనే సంకల్పంతో పాటు, ప్రకృతి-పర్యావరణ పరిరక్షణకు ఆయన జీవితాంతం అంకితమయ్యారని తెలిపారు. బంజారా సమాజానికి శ్రీ సద్గురు సంత్ సేవాలాల్ మహారాజ్ ఆరాధ్య దైవమని, పర్యావరణాన్ని కాపాడే దేవుడిగా ఆయనను గిరిజన సమాజం భావిస్తుందని అన్నారు. విదేశీ పాలన కాలంలో ఒకవైపు విదేశీయులపై పోరాటం చేస్తూనే, మరోవైపు ప్రకృతి పరిరక్షకుడిగా నిలిచిన మహనీయుడు సేవాలాల్ మహారాజ్ అని ఆయన కొనియాడారు. జగదాంబ మాత ఉపాసకుడిగా, భక్తి శ్రద్ధలతో జీవించిన సేవాలాల్ మహారాజ్ బోధనలు నేటి తరాలకు మార్గదర్శకంగా నిలుస్తున్నాయని తెలిపారు. గిరిజనుల సంక్షేమానికి అనేక చారిత్రాత్మక నిర్ణయాలను ప్రధాని నరేంద్ర మోదీ తీసుకున్నారని ఆయన వివరించారు. గిరిజన కమిషన్ ఏర్పాటు, ప్రత్యేకంగా గిరిజన మంత్రి, గిరిజన సంక్షేమానికి అత్యధిక నిధుల కేటాయింపు వంటి కీలక నిర్ణయాలను ప్రధాని మోదీ తీసుకున్నారని ఆయన గుర్తుచేశారు. గిరిజన విశ్వ విద్యాలయం ములుగులో సమ్మక్క-సారలమ్మ గిరిజన విశ్వ విద్యాలయం ఏర్పాటు ద్వారా గిరిజన ప్రాంతాల్లో ఉన్నత విద్యావకాశాలు విస్తరించాయని తెలిపారు. అలాగే మహారాష్ట్రలో సేవాలాల్ మహారాజ్ మందిర నిర్మాణం చేపట్టడం గిరిజన సంస్కృతికి ఇచ్చిన గౌరవంగా ఆయన అభివర్ణించారు. ఇంకా గిరిజనుల విద్య, ఉపాధి, ఆరోగ్య సంక్షేమం కోసం అనేక పథకాలు అమలులోకి వచ్చాయని తెలిపారు. రాష్ట్రంలో గత బిఆర్ఎస్ ప్రభుత్వం, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం తండాల అభివృద్ధిని నిర్లక్ష్యం చేశాయని విమర్శించారు. తండాలను గ్రామ పంచాయతీలుగా ప్రకటించినప్పటికీ, సరైన నిధులు విడుదల చేయలేదని, సంక్షేమ పథకాలు అందించలేదని రాంచందర్ రావు విమర్శించారు. ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షుడు కళ్యాణ్ నాయక్, పార్టీ రాష్ట్ర సంస్థాగత ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ తివారీ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేముల అశోక్, పలువురు సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
బంజారాలను కాంగ్రెస్ సర్కార్ మోసం చేసింది: కవిత
మనతెలంగాణ/హైదరాబాద్ : బంజారాలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా కాంగ్రెస్ మోసం చేసిందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత విమర్శించారు. బంజారాలకు, ఆదివాసీలకు ఈ ముఖ్యమంత్రి లొల్లి పెట్టిస్తున్నారని ఆరోపించారు. జిఒ 33 ప్రకారం బంజారాలకు రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ జాగృతి కార్యాలయంలో ఆదివారం సేవాలాల్ 287వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. కవిత బోగ్ బండార్ నిర్వహించి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, సేవాలాల్ సందేశం ప్రకారం జాగృతి ముందుకు వెళ్తుందని తెలిపారు. సేవాలాల్ ఆధ్యాత్మిక గురువు మాత్రమే కాదు, సంఘ సంస్కర్త కూడా అని పేర్కొన్నారు. బంజారాజాతి మేలు కోసం పోరాడిన సేవాలాల్ పాఠ్యాంశం దేశ వ్యాప్తంగా ఉండాలని డిమాండ్ చేశారు. గోర్ భోళి భాషను కచ్చితంగా 8వ షెడ్యూల్లో చేర్చాలని అన్నారు. తండాల్లో ఎక్కువ మంది పేదవాళ్లే ఉంటారని,గతంలో సూర్యాపేట దగ్గర ఆడబిడ్డలను అమ్ముకున్న పరిస్థితి చూశామని, ఇప్పుడు ఆ పరిస్థితి లేకపోయినప్పటికీ పేదరికం మాత్రం ఇంకా పోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పేదరికాన్ని నిర్మూలించాలంటే ప్రత్యేక కార్యాచరణతో ప్రత్యేక ఫండ్ను కేటాయించాలని తెలిపారు. అన్ని పార్టీలు బంజారా శాఖను పెట్టుకుంటాయి... కానీ, జాగృతి మాత్రం మెయిన్ బాడీలోనే వర్కింగ్ ప్రెసిడెంట్గా బంజారా బిడ్డకు అవకాశం ఇచ్చిందని అన్నారు. వెనుకబడిన జాతిని ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నామని పేర్కొన్నారు. సేవాలాల్ స్వాభిమానం, సామాజిక న్యాయం ఉండాలన్నారని చెప్పారు. బంజారాలు మంచి పొజిషనల్లో ఉండాలని, రాజకీయాల్లో వారి ప్రాతినిధ్యం ఉండాలని ఆకాంక్షించారు. మన తండాల్లో మన రాజ్యం అని తెలంగాణ వచ్చాక చేసుకున్నామని, అయితే యువమిత్రులు తండాల్లో వెలుగులు నింపేలా నాయకత్వం చేపట్టాలని పిలుపునిచ్చారు. ఎంపిటిసి, జెడ్పిటిసి ఎన్నికల్లో యువకులు పోటీ చేయాలని, నాయకులు కావాలనుకునే యువత గ్రామాల్లో ఉండాలని తెలిపారు. తండాలను గ్రామపంచాయితీలుగా చేసుకున్నప్పటికీ సరైన వసతులు మాత్రం లేవు అని, ఈ పరిస్థితి మారాలంటే ముఖ్యమంత్రి ప్రతి తండాకు రూ. 25 లక్షలు ఇవ్వాలని చెప్పారు. రాష్ట్రంలో తాము ఒక్క మున్సిపాలిటీ గెలిస్తే కాంగ్రెస్ ఆ సీటును లాక్కున్నదని మండిపడ్డారు. ఈ వెగటు రాజకీయాలు చేసే బిఆర్ఎస్ అధికారం కోల్పోయిందని చెప్పారు. రాష్ట్రంలో అడిగేవాళ్లు, ప్రతిపక్షం ఉండొద్దా..? అని ప్రశ్నించారు. కాంగ్రెస్కు కూడా కచ్చితంగా ప్రజలు బుద్ది చెబుతారని హెచ్చరించారు. సేవాలాల్ జయంతి, శివరాత్రి సందర్భంగా ప్రజలకు కవిత శుభాకాంక్షలు తెలిపారు.
mla |కుటుంబ సమేతంగా యాదాద్రి నరసింహ స్వామిని దర్శించుకున్న ఎమ్మెల్యే
mla | కుటుంబ సమేతంగా యాదాద్రి నరసింహ స్వామిని దర్శించుకున్న ఎమ్మెల్యే శ్రీ
మాజీ ఎంఎల్సి ఐలాపురం వెంకయ్య కన్నుమూత
మన తెలంగాణ/హైదరాబాద్ : విజయవాడకు చెందిన ప్రముఖ బి.సి. సంక్షేమ ఉద్యమ నాయకుడు, మాజీ శాసన మండలి సభ్యుడు ఐలాపురం వెంకయ్య (93) కన్నుమూశారు. వయోభారంతో కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన సోమవారం ఉదయం తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. ఆయన మరణవార్త తెలిసి రాజకీయ, సామాజిక, వ్యాపార వర్గాల్లో తీవ్ర విషాదం నెలకొంది. పేద కుటుంబంలో జన్మించిన వెంకయ్య కష్టపడి ఎదిగి విజయవాడలో ప్రముఖ హోటల్ ఐలాపురం స్థాపకుడిగా పేరుపొందారు. కాంగ్రెస్ పార్టీలో దీర్ఘకాలంగా పనిచేసి కృష్ణా జిల్లా స్థానిక సంస్థల నియోజకవర్గం నుంచి శాసన మండలి సభ్యునిగా ఎన్నికై ప్రజాసేవలో 8 ఏళ్ళు విశేష పాత్ర పోషించారు. ఆయన అంత్యక్రియ లు సోమవారం నిర్వహించనున్నట్లు కుమారుడు ఐలాపురం రాజా వెల్లడించారు. బిసి వర్గాల అభ్యున్నతి, హక్కుల సాధన కోసం వెంకయ్య నిరం తరం పనిచేశారని ఎపి సిఎం చంద్రబాబు తెలిపారు. వెంకయ్య కుటుంబ సభ్యులందరికీ ప్రగాఢ సానుభూతిని తెలిపారు. అటు మాజీ సిఎం వైఎస్ జగన్ కూడా ఐలాపురం వెంకయ్య ప్రజలకు, సమాజానికి అందించిన సేవలు చిరస్మరణీయమని, వారి మరణం కుటుంబ సభ్యులకు మాత్రమే కాక సమాజానికే తీరని లోటని తెలిపారు.
కాంగ్రెస్ అరాచకాలకు పాల్పడుతోంది: ఆర్ఎస్ ప్రవీణ్కుమార్
పోలీస్ శాఖను సిఎం తనకు అనుకూలంగా మార్చుకున్నారు చైర్మన్, మేయర్ ఎన్నికలను పారదర్శకంగా జరపాలి బిఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ మనతెలంగాణ/హైదరాబాద్: మున్సిపల్ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ అరాచకాలకు పాల్పడుతోందని బిఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ మండిపడ్డారు. సిఎం రేవంత్రెడ్డి పోలీస్ శాఖను తన దగ్గర పెట్టుకుని తనకు అనుకూలంగా మార్చుకున్నారని ఆరోపించారు. తమ పార్టీ కౌన్సిలర్లు ఉన్న క్యాంపులకు పోలీసులు దౌర్జన్యంగా వచ్చి వారిని బెదిరిస్తున్నారని మండిపడ్డారు. ఇబ్రహీంపట్నంలో బిఆర్ఎస్కు మెజారిటీ వచ్చిందని, వాళ్ళు క్యాంపులో ఉంటే ఫోన్ ట్యాపింగ్ ద్వారా కనుక్కుని పోలీసులను పంపారని అన్నారు. కొన్ని చోట్ల మఫ్టీ పోలీసులను క్యాంపులకు పంపారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బిఆర్ఎస్ పార్టీకి మద్దతు తెలిపే ఇండిపెండెంట్ అభ్యర్థులను లాక్కునే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. సోమవారం మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్, మేయర్, డిప్యూటీ మేయర్ పదవులకు ఓటింగ్ జరుగుతుందని, తమ పార్టీ క్యాంపుల నుండి అభ్యర్థులను బస్సులో తరలించే క్రమంలో కాంగ్రెస్ కార్యకర్తలు బస్సుల మీద దాడి చేసి, మా అభ్యర్థులను బలవంతంగా తీసుకెళ్లి వారికి అనుకూలంగా ఓట్లు వేయించుకునే కుట్ర చేస్తున్నారని తమకు సమాచారం ఉందని చెప్పారు. కాబట్టి పోలీసుల అండతో కాంగ్రెస్ నాయకులు చేసే ఇలాంటి అరాచకాలను ఆపాలని డిజిపికి విజ్ఞప్తి చేశారు. చైర్మన్,మేయర్ ఎన్నికలను పారదర్శకంగా జరపాలని డిమాండ్ చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో 30శాతం ఓట్లను బిఆర్ఎస్ కొల్లగొట్టిందని, ప్రభుత్వంపై వ్యతిరేకత మొదలైందనడానికి ఇదే ఉదాహరణ అని పేర్కొన్నారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ కూడా మూడు రోజుల ముందే చైర్మన్లు, మేయర్ల ఎంపికకు నోటిఫికేషన్ ఇచ్చిందని, కనీసం 15 రోజుల ముందే షెడ్యూల్ ఇవ్వాలని చెప్పారు. వారం రోజుల్లోనే అన్నీ పూర్తి చేసి ఎస్ఇసి మమ అనిపించిందని అన్నారు. కాంగ్రెస్ ఎన్నికల కోడ్ ఉల్లంఘించినా..ఎస్ఇసి నోటీసులు ఇవ్వలేదు అని, రేవంత్కు అనుకూలంగా ఎన్నికల కమిషన్ పనిచేస్తోందని ఆరోపించారు.
Tribute |ఐలాపురం వెంకయ్యకు రామకృష్ణ, ఈశ్వరయ్య నివాళి
Tribute | ఐలాపురం వెంకయ్యకు రామకృష్ణ, ఈశ్వరయ్య నివాళి Tribute | విజయవాడ,
'కోవా బన్‘ వ్యవహారంపై అసదుద్దీన్ ఆగ్రహం
హైదరాబాద్: ‘కోవా బన్‘ వ్యవహారానికి మతం రంగు పూయడం సరైంది కాదని ఎంఐఎం అధినేత, ఎంపి అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. మేడారం జాతర సందర్భంగా చెలరేగిన కోవా బన్ వివాదంపై ఒవైసీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కర్నూలు నుంచి వచ్చిన వలీ అనే ముస్లిం చిన్న వ్యాపారిని లక్ష్యంగా చేసుకొని కొందరు యూట్యూబర్లు ‘ఫుడ్ జిహాద్‘ అంటూ వీడియోలు చేయడం, అన్ హైజీన్ ఆరోపణలు చేస్తూ సోషల్ మీడియాలో ప్రచారం చేయడం పట్ల ఆయన తీవ్రంగా స్పందించారు. ఒక చిన్న వ్యాపారి జాతర సమయంలో తన కుటుంబ పోషణ కోసం వస్తువులు అమ్ముకుంటుంటే, అతనిపై మతరంగు పులిమి వీడియోలు తీయడం అన్యాయమని ఒవైసీ పేర్కొన్నారు. ''ఒక మనిషి పొట్టకూటి కోసం కష్టపడుతున్నాడు. ఇలాంటి వీడియోల వల్ల అతని కుటుంబమే కాదు, లక్షల మంది చిన్న వ్యాపారుల జీవనోపాధి దెబ్బతింటుంది. ఫుడ్ సేఫ్టీ సమస్య ఉంటే సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయాలి కాని యూట్యూబ్లో డ్రామా చేసి మత విద్వేషం రెచ్చగొట్టడం ఎందుకు'' అని ఆయన ప్రశ్నించారు. వ్యూస్ కోసం సోషల్ మీడియాలో మతపరమైన వివాదాలకు పూనుకోవడం సమాజానికి మంచిది కాదని ఓవైసీ అన్నారు. ఇలాంటి కంటెంట్ సృష్టించే యూట్యూబర్లు, ఇన్ఫ్లుయెన్సర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని, చిన్న వ్యాపారులను టార్గెట్ చేసి మత విద్వేషం పెంచే ప్రయత్నాలను ఆపాలని అసదుద్దీన్ డిమాండ్ చేశారు. ఎపి మంత్రి నారా లోకేష్ కోవా బన్ చిరు వ్యాపారి షేక్ షావలికి మద్దతు తెలిపారు. త్వరలోనే వలిని కలిసి, కోవా బన్ టేస్ట్ చేస్తానని హామీ ఇచ్చారు.
excitement |బెల్లంపల్లి మున్సిపల్ పీఠంపై ‘హస్తం’పట్టు!
excitement | బెల్లంపల్లి మున్సిపల్ పీఠంపై ‘హస్తం’ పట్టు! చైర్పర్సన్, వైస్ చైర్మన్
అజ్ఞాతంలో ఉన్న మావోయిస్టులు లొంగిపోవాలి: డిజిపి శివధర్ రెడ్డి
మన తెలంగాణ/హైదరాబాద్: అజ్ఞాతంలో ఉన్న మావోయిస్టు పార్టీ నాయకులు, కేడర్ ఆయుధాలు వీడి జనజీవన స్రవంతిలోకి రావాలని డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ బి. శివధర్ రెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో సూచించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గతంలో ఇచ్చిన పిలుపుమేరకు ప్రస్తుతం అజ్ఞాతంలో ఉన్న వారందరూ తిరిగి వచ్చి కుటుంబ సభ్యులతో శాంతియుతమైన, సురక్షితమైన, గౌరవప్రదమైన జీవితాన్ని గడపాలని డిజిపి కోరారు. గత రెండేళ్ల కాలంలో రాష్ట్ర పోలీసుల నిరంతర కృషి ఫలితంగా వివిధ స్థాయిలకు చెందిన 588 మంది తెలంగాణ, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలకు చెందిన మావోయిస్టు నాయకులు, కార్యకర్తలు లొంగిపోయి సాధారణ జీవితం గడుపుతున్నట్లు డిజిపి గుర్తుచేశారు. లొంగిపోయిన వారిందరికీ ప్రభుత్వం అమలు చేస్తున్న పునరావాస పథకం కింద లభించే అన్ని రకాల ప్రయోజనాలను అందజేశామని, ప్రస్తుతం వీరంతా తమ సొంత గ్రామాల్లో కుటుంబాలతో కలిసి ఎంతో క్షేమంగా, సంతోషంగా జీవిస్తున్నారని డిజిపి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పునరావాస పథకాల పట్ల నమ్మకం, అమలు తీరు చూసి ఇతర రాష్ట్రాల్లో ఉన్న అజ్ఞాత మావోయిస్టులు సైతం ఇక్కడి పోలీసుల ఎదుట లొంగిపోయి సమాజంలో కలిసిపోతున్నారని ఆయన తెలియజేశారు. రాష్ట్రానికి చెందిన 15 మంది మావోయిస్టు నాయకులు, కేడర్ ఈ అవకాశాన్ని వినియోగించుకుని శాంతియుత భవిష్యత్తు వైపు అడుగులు వేయాలని డిజిపి పునరుద్ఘాటించారు. లొంగిపోయిన వారికి ప్రభుత్వం తరపున తక్షణ సహాయం అందజేయడంతో పాటు, సమాజంలో ఆత్మగౌరవంతో బతికేందుకు అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలను అందిస్తామని భరోసా ఇచ్చారు. మారుతున్న కాలానికి అనుగుణంగా శాంతియుత మార్గాల ద్వారానే సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని, సాయుధ మార్గం, అజ్ఞాతవాసం వీడి బయటకు రావడం ద్వారా రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు కావాలని డిజిపి బి.శివధర్ రెడ్డి పిలుపునిచ్చారు.
రేపు ఎపిలో బిల్ గేట్స్ పర్యటన..
మన తెలంగాణ/హైదరాబాద్ : మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపక అధినేత బిల్ గేట్స్ సోమవారం ఎపిలో పర్యటించనున్నారు. ప్రభుత్వంతో కీలక రంగాల్లో భాగస్వామ్యంపై చర్చించేందుకు ఆయన తన బృందంతో కలిసి ఎపికి వస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, ఐటి శాఖ మంత్రి నారా లోకేశ్లతో సమావేశమవుతారు. ఆదివారం అందిన సమాచారం ప్రకారం సోమవారం ఉదయం 10 గంటలకు బిల్ గేట్స్ సచివాలయానికి చేరుకుంటారు. ముందుగా రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ (ఆర్టిజిఎస్) కేంద్రాన్ని సందర్శించి, పాలనలో సాంకేతికత వినియోగాన్ని పరిశీలిస్తారు. అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు, ఇతర మంత్రులు, అధికారులతో బిల్ గేట్స్ బృందం సమావేశమవుతుంది. విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల్లో గేట్స్ ఫౌండేషన్ సహకారంతో ఇప్పటికే అమలవుతున్న ప్రాజెక్టులను మరింతగా విస్తరించడంపై ఈ భేటీలో ప్రధానంగా చర్చిస్తారు. ‘స్వర్ణాంధ్ర విజన్-2047’ లక్ష్యాల సాధనకు చేపట్టిన సంస్కరణలు, ప్రజారోగ్యం, వ్యవసాయం, విద్య, మెడ్టెక్, సంజీవని వంటి ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి చంద్రబాబు బిల్ గేట్స్కు ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. ముఖ్యంగా, గేట్స్ ఫౌండేషన్ సహకారంతో నడుస్తున్న ‘సంజీవని’ ప్రాజెక్టు పనితీరును ప్రభుత్వం ఆయనకు ప్రత్యేకంగా వివరించనుంది. ఈ ప్రాజెక్టు ద్వారా డిజిటల్ హెల్త్ రికా ర్డులు రూపొందించి, ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. సమావేశాల అనంతరం, బిల్ గేట్స్ బృందం అమరావతిలోని ఉండవల్లి సమీపంలో ఉన్న ఓ వ్యవసాయ క్షేత్రాన్ని సందర్శిస్తుంది. అక్కడ డ్రోన్లు, ఎఐ టెక్నాలజీ సహాయంతో చేపడుతున్న ఆధుని క వ్యవసాయ పద్ధతులను పరిశీలించనుంది.
Award|జాతీయ గుర్తింపు గురు రత్న అవార్డు అందుకున్న అమీనాపూర్ వాసి
Award| జాతీయ గుర్తింపు గురు రత్న అవార్డు అందుకున్న అమీనాపూర్ వాసి వేల్పూర్,ఆంధ్రప్రభ:
ఇషాన్ మెరుపులు.. పాక్ లక్ష్యం ఎంతంటే?
కొలంబో: ఐసిసి టి-20 ప్రపంచకప్లో భాగంగా పాకిస్తాన్ జట్టుతో జరుగుతున్న మ్యాచ్ లో టీమిండియా మోస్తరు స్కోరు చేసింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ కు తొలి ఓవర్ లోనే షాక్ తగిలింది. స్టార్ ఓపెనర్ అభిషేక్ శర్మ ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత మరో ఓపెనర్ ఇషాన్ కిషన్ మెరుపులు మెరిపించాడు. పాక్ బౌలర్లను వీర బాదుడు బాదాడు. దీంతో స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. ఇషాన్ 40 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్సులతో 77 పరుగులు చేసి ఔటయ్యాడు. తర్వాత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్(32), తిలక్ వర్మ(25), శివమ్ దూబే(27)లు పర్వాలేదనిపించారు. దీంతో భారత్ 20 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 175 పరుగులు చేసింది. పాక్ బౌలర్లలో సయామ్ ఆయుబ్ 3 వికెట్లు పడగొట్టగా.. సల్మాన్, షహీన్ చెరో వికెట్ తీశారు.
Shavartri |సాంబశివుని దర్శనం కోసం బారులు తీరిన భక్తులు
Shavartri | సాంబశివుని దర్శనం కోసం బారులు తీరిన భక్తులు జ్యోతిర్లింగాలను దర్శించుకుంటున్న
Rally |పలుతండాలో నిర్వహించిన సేవాలాల్ ర్యాలీ
Rally | పలుతండాలో నిర్వహించిన సేవాలాల్ ర్యాలీ ఘనంగా సంత్ సేవాలాల్ మహారాజ్
funds |సేవాలాల్ మహారాజ్ జయంతి నిధులు విడుదల చేయాలి డిమాండ్
funds | సేవాలాల్ మహారాజ్ జయంతి నిధులు విడుదల చేయాలి డిమాండ్ funds
Suriya is the Busiest despite Debacles
Tamil actor Suriya promises to deliver his best for every film. After the pandemic, two of his impressive films Soorarai Pottru and Jai Bhim skipped theatrical release. The actor has been delivering his best performances but his films are falling short of delivering blockbusters. Films like Kanguva, Retro and others failed big. Though Suriya is […] The post Suriya is the Busiest despite Debacles appeared first on Telugu360 .
అల్లు శిరిష్ వివాహ అహ్వానం.. మొదటి శుభలేఖ ఎవరికంటే..
హైదరాబాద్: అల్లు వారింట పెళ్లి సందడి మొదలైంది. అల్లు అరవింద్ కుమారుడు అల్లు శిరీష్.. త్వరలో పెళ్లి పీటలు ఎక్కనున్నాడు. అల్లు శిరీష్.. అతడి ప్రేయసి నయనికను మార్చి 6న వివాహం చేసుకోనున్నాడు. ఈ మేరకు పెళ్లి పనుల్లో వేగం పెంచారు. తాజాగా వివాహ అహ్వానాలు మొదలు పెట్టారు. ఈ క్రమంలో మొదటి శుభలేఖ శిరీష్ మామయ్య, మెగాస్టార్ చిరంజీవికి అందించి.. ఆశీర్వచనం తీసుకున్నారు. ఈ విషయాన్ని శిరీష్ సోషల్మీడియా ద్వారా పంచుకున్నారు. శిరీష్-నయనికల ప్రేమ ప్రయాణం వరుణ్ తేజ్ - లావణ్యల పెళ్లి సమయంలో ప్రారంభమైంది. వీరి పెళ్లి నటుడు నితిన్ సతీమణి షాలినితో కలిసి హాజరయ్యారు. షాలినితో ఆమె స్నేహితురాలు నయనిక కూడా వచ్చింది. తొలిసారి ఆమెను అక్కడే చూశానని శిరీష్ తెలిపాడు. ఆ పరిచయం స్నేహంగా మారి ఇద్దరి మధ్య ప్రేమ చిగురించినట్లు ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. ‘‘మా పరిచయం ఎలా మొదలైందంటూ ఏదో ఒక రోజు మా పిల్లలు అడిగితే ఇదే చెబుతా. నన్ను తమ సర్కిల్లో చేర్చుకున్న నయనిక స్నేహితులందరికీ థ్యాంక్స్’’ అని చెప్పాడు.
Siva Karthikeyan’s Next Connected to Trivikram’s God of War?
Tamil actor Siva Karthikeyan has delivered some of the promising films over the recent years. After the super success of Amaran produced by Kamal Haasan, Siva Karthikeyan is doing one more film for Kamal Haasan’s Raaj Kamal Films International. The first look will be out tomorrow and the speculations say that the film is based […] The post Siva Karthikeyan’s Next Connected to Trivikram’s God of War? appeared first on Telugu360 .
frienship |స్నేహితుని జ్ఞాపకార్థంగా మినీ వాటర్ ట్యాంకును ప్రారంభం
frienship | స్నేహితుని జ్ఞాపకార్థంగా మినీ వాటర్ ట్యాంకును ప్రారంభం frienship |
Science |సైన్సే మానవ ప్రగతికి మూలం…
Science | సైన్సే మానవ ప్రగతికి మూలం… Science | అచ్చంపేట, ఆంధ్రప్రభః
ఇషాన్ కిషాన్ అర్థ శతకం.. భారత్ స్కోర్ ఎంతంటే..
కొలంబో: ఐసిసి టి-20 ప్రపంచకప్లో భాగంగా భారత్, పాకిస్థాన్ మధ్య జరుగుతున్న మ్యాచ్లో ఇషాన్ కిషన్ అర్థ శతకంతో సాధించాడు. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన పాకిస్థాన్ బౌలింగ్ ఎంచుకొని భారత్ను బ్యాటింగ్కి ఆహ్వానించింది. దీంతో తొలుత బ్యాటింగ్కి దిగిన భారత్కు తొలి ఓవర్లోనే షాక్ తగిలింది. డాషింగ్ ఓపెనర్ అభిషేక్ శర్మ (0) పరుగులు చేయకుండానే తొలి ఓవర్లో ఔట్ అయ్యాడు. ఈ దశలో ఇషాన్ కిషన్ జట్టుకు అండగా నిలిచాడు. బౌండరీలు బాదుతూ.. స్కోర్ని పెంచే ప్రయత్నం చేస్తున్నాడు. దీంతో పవర్ప్లే ముగిసేసరికి భారత్ 1 వికెట్ నష్టానికి 52 పరుగులు చేసింది. ఆ తర్వాత 27 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సులతో ఇషాన్ కిషన్ అర్థ శతకం సాధించాడు. ప్రస్తుతం 7 ఓవర్లు ముగిసేసరికి భారత్ 1 వికెట్ నష్టానికి 65 పరుగులు చేసింది. క్రీజ్లో కిషన్(55), తిలక్ వర్మ (10) ఉన్నారు.
బంగ్లాదేశ్లో కొత్త సర్కారు.. ప్రధానిగా ప్రమాణం చేయనున్న రెహ్మన్
ఢాకా: బంగ్లాదేశ్లో బంగ్లాదేశ్ నేషనలిస్టు పార్టీ(బిఎన్పి) నేతృత్వపు నూతన ప్రభుత్వం మంగళవారం కొలువుతీరుతుంది. కొత్త మంత్రిమండలి మంగళవారం ప్రమాణస్వీకారం చేస్తుందని స్థానిక మీడియా ఆదివారం తెలిపింది. బిఎన్పి ఘన విజయంతో పార్టీ నేత తారీఖ్ రెహ్మన్ ప్రధాని కానున్నారు. కొత్తగా ఎన్నికైన పార్లమెంట్ సభ్యులతో ఎన్నికల సంఘం ప్రధానాధికారి (సిఇసి) ఎఎంఎం నసీర్ ఉద్దిన్ ప్రమాణం చేయిస్తారు. దీనితో కొత్త పార్లమెంట్ ఏర్పాటు ప్రక్రియ పూర్తి అవుతుంది. తరువాత మధ్యాహ్నం 4 గంటల ప్రాంతంలో దేశాధ్యక్షులు మెహమ్మద్ షాబుద్దిన్ ప్రధాని తారీఖ్ రెహ్మన్ ఇతర మంత్రులతో ప్రమాణం చేయిస్తారు. ఈసారి ఎన్నికల్లో బిఎన్పికి మూడింట రెండొంతుల మెజార్టీ దాటింది. ఈ పార్టీకి 209 స్థానాలు వచ్చాయి. కాగా తరువాతి స్థానంలో జమాత్ ఏ ఇస్లామీ పార్టీకి 68 స్థానాలు దక్కాయి. తొలిసారిగా ప్రధాని పదవిని రెహ్మన్ చేపడుతున్నారు. దీనితో ఇప్పటివరకూ ప్రభుత్వ తాత్కాలిక సారధిగా ఉంటూ వస్తున్న నోబెల్ గ్రహీత ముహమ్మద్ యూనస్ పాలన ముగుస్తుంది. దేశ న్యాయ చట్ట పార్లమెంటరీ వ్యవహారాల సలహాదారు అసిఫ్ నజ్రూల్ ఆధ్వర్యంలో కొత్త పార్లమెంట్, ప్రభుత్వ ఏర్పాటు సన్నాహాలు జోరందుకున్నాయి. సాధారణంగా పార్లమెంట్ స్పీకర్ ఎంపిలతో ప్రమాణం చేయించాల్సి ఉంటుంది. అయితే స్పీకర్ ప్రవాసం, డిప్యూటీ స్పీకర్ జైలు పాలుకావడంతో అసాధారణ పరిస్థితిలో ఈసారి సిఇసినే ఎంపీలతో ప్రమాణం చేయిస్తారని వెల్లడైంది. భారత్ తరఫున స్పీకర్ ఓం బిర్లా హాజరు బంగ్లాదేశ్లో నూతన ప్రభుత్వ ప్రమాణస్వీకారానికి భారతదేశం తరఫున పార్లమెంట్ స్పీకర్ ఓం బిర్లా హాజరవుతారు. ప్రధాని మోడీని ఈ కార్యక్రమానికి బిఎన్పి అధినేత తారీఖ్ రెహ్మన్ ఆహ్వానించారు. అయితే ప్రధాని మోడీ వెళ్లడం లేదు. దేశం తరఫున స్పీకర్ ఓం బిర్లానే ప్రాతినిధ్యం వహిస్తారని విదేశాంగ మంత్రిత్వశాఖ తమ ప్రకటనలో తెలిపింది.
Telugu Girl Shines Big in Couple Friendly
Couple Friendly, a small attempt featuring Santosh Sobhan and Manasa Varanasi released during the Valentine’s Day weekend and the appreciation for the film has been decent. The performances by Santosh Sobhan and Manasa Varanasi is the film’s major USP. Telugu girl Manasa Varanasi has dominated the show and the actress surprised the audience with her […] The post Telugu Girl Shines Big in Couple Friendly appeared first on Telugu360 .
Amit Shah Challenges Rahul Gandhi for a Public Debate
India’s interim trade agreement with the United States has triggered a fresh political confrontation, with Congress leader Rahul Gandhi framing it as a potential threat to farmers and the Modi government dismissing the charge as deliberate misinformation. Rahul Gandhi has positioned the agreement as a structural risk to Indian agriculture. In a series of remarks […] The post Amit Shah Challenges Rahul Gandhi for a Public Debate appeared first on Telugu360 .
చమురు కొనుగోళ్లపై స్వంతంత్రంగా వ్యవహరిస్తాం: జైశంకర్
రాజకీయ ఒత్తిళ్లు పనిచేయవు చమురు కంపెనీలు ప్రయోజనాలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటాయి మ్యూనిచ్లో విదేశాంగ మంత్రి జైశంకర్ కీలక వ్యాఖ్యలు రష్యా చమురు కొనుగోళ్లను భారత్ నిలిపివేస్తుందంటూ అమెరికా వాణిజ్య ఒప్పందానికి ముందు చేసిన ప్రకటన నేపథ్యంలో భారత విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ తాజాగా స్పందించారు. వ్యూహాత్మక ప్రాముఖ్యత ఉన్న అంశాల్లో సొంత నిర్ణయాలు తీసుకోవడమే భారత దేశ విధానమని మంత్రి స్పష్టం చేశారు. ఇలాంటి అంశాల్లో రాజకీయ జోక్యానికి తావులేదని, అది పనిచేయదని జర్మనీలో వ్యాఖ్యానించారు. మ్యూనిచ్ భద్రతా సదస్సులో పాల్గొనేదుకు ఇక్కడికి వచ్చిన జైశంకర్ ఈ సందర్భంగా రష్యా చమురు కొనుగోళ్లపై మీడియా అడిగిన ప్రశ్నలకు స్పందించారు. అమెరికాతో కుదిరిన వాణిజ్య ఒప్పందంలో భాగంగా రష్యా చమురు కొనుగోళ్లను భారత్ నిలిపివేయనుందా? ఇది దేశ వ్యూహాత్మక నిర్ణయాలపై ప్రభావం చూపుతుందా? అని మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు మంత్రి జైశంకర్ స్పందిస్తూ ఇంధన కొనుగోళ్ల అంశం సంక్లిష్టమైనదని అన్నారు. ఇతర దేశాల్లోని సంస్థల వలెనే భారతీయ ఇంధన కంపెనీలు కూడా తమ ప్రయోజనాలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటాయని తెలిపారు. ధరలు, ఇంధన లభ్యత వంటి అంశాలను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుందని అన్నారు. ఇక భారత్ ఎల్లప్పుడూ పూర్తి స్వాతంత్య్రంతో వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకుంటుందని తెలిపారు. భారత దేశ చరిత్ర చూస్తే ఇది స్పష్టంగా అర్థమవుతుందని అన్నారు. భారత్తో కుదిరిన వాణిజ్య ఒప్పందంపై అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో శనివారం స్పందించారు. రష్యా కొనుగోళ్లను నిలిపివేస్తామంటూ భారత్ తమకు హామీ ఇచ్చిందని అన్నారు. ఈ దిశగా ఐరోపా దేశాలు ఇప్పటికే చర్యలు తీసుకున్నాయని అన్నారు.
Vice Chairman |మున్సిపల్ వైస్ చైర్మన్ రేస్ మరింత హీట్…
Vice Chairman | మున్సిపల్ వైస్ చైర్మన్ రేస్ మరింత హీట్… ఎమ్మెల్యే
year |ఘనంగా మొక్కుబడి ప్రభ గ్రామోత్సవం
year | ఘనంగా మొక్కుబడి ప్రభ గ్రామోత్సవం year | శావల్యాపురం, ఆంధ్రప్రభ
16 villages |శివనామస్మరణతో హోరేత్తిన ఆలయాలు
16 villages | శివనామస్మరణతో హోరేత్తిన ఆలయాలు 16 villages | రాప్తాడు,
Volleyball |టోర్నమెంట్ విజేతలకు బహుమతుల ప్రధానం
Volleyball | టోర్నమెంట్ విజేతలకు బహుమతుల ప్రధానం Volleyball | మునుగోడు, ఆంధ్రప్రభ:
INDvsPAK: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న పాక్
కొలంబో: ఐసిసి టి-20 ప్రపంచకప్లో హై-ఓల్టేజీ మ్యాచ్కి రంగం సిద్ధమైంది. చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్థాన్ మధ్య మ్యాచ్ మరికొన్ని నిమిషాల్లో ప్రారంభం కానుంది. కాగా, ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన పాకిస్థాన్ జట్టు తొలుత బౌలింగ్ చేసేందుకు ముందుకు వచ్చింది. ఇప్పటివరకూ టి-20 ప్రపంచకప్ చరిత్రలో ఇరు జట్లు ఎనిమిది సార్లు తలపడగా.. భారత్ ఏడు సార్లు గెలవగా, పాకిస్థాన్ ఒకసారి విజయం సాధించింది. ఇక ఈ టోర్నమెంట్లో ఇరు జట్లు ఆడిన తొలి రెండు మ్యాచుల్లో విజయం సాధించాయి. దీంతో ఈ మ్యాచ్ ఇరు జట్లకు కీలకం కానుంది. ఈ మ్యాచ్ కోసం పాకిస్థాన్ జట్టులో ఎటువంటి మార్పులు చేయలేదు. భారత్ మాత్రం రెండు మార్పులు చేసింది. అనారోగ్యం నుంచి కోలుకున్న అభిషేక్ శర్మ జట్టులోకి రాగా.. అర్ష్దీప్ సింగ్ స్థానంలో కుల్దీప్ జట్టులోకి వచ్చాడు. తుది జట్లు: భారత్: అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ (కీపర్), తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), హార్థిక్ పాండ్యా, శివమ్ దూబె, రింకూ సింగ్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, జస్ప్రీత్ బుమ్రా. పాకిస్థాన్: సైమ్ అయుబ్, షహిబ్జాదా ఫర్హాన్, సల్మాన్ అఘా (కెప్టెన్), బాబర్ ఆజామ్, మహ్మద్ నవాజ్, షాదాబ్ ఖాన్, ఫహీమ్ అష్రఫ్, ఉస్మాన్ ఖాన్ (కీపర్), షహీన్ అఫ్రిదీ, అబ్రార్ అహ్మద్, ఉస్మాన్ తారిఖ్.
Chairman |డోర్నకల్ మున్సిపల్ కుర్చీ చెరి సగం!
Chairman | డోర్నకల్ మున్సిపల్ కుర్చీ చెరి సగం! రెండున్నర–రెండున్నర ఫార్ములా ఖాయం?..
BRS Ready to Align with TDP to Stop Congress!
HYDERABAD: Bharat Rashtra Samithi (BRS) appears to have changed its enemy list. For years, BRS chief K. Chandrashekar Rao and his son K.T. Rama Rao framed TDP chief N. Chandrababu Naidu as the ultimate Andhra villain to fuel Telangana sentiment. After losing power, that pitch only intensified. But “Chandrababu villain” narrative is delivering diminishing returns […] The post BRS Ready to Align with TDP to Stop Congress! appeared first on Telugu360 .
ఫ్యాన్స్కి బిగ్ రిలీఫ్.. భారత్, పాక్కి వర్ష గండం లేనట్లే..
కొలంబో: ఐసిసి టి-20 ప్రపంచకప్లో భాగంగా కొలంబో వేదికగా మరికాసేపట్లో చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్థాన్ మధ్య మ్యాచ్ ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్కి వర్షం ఆటంకం కలిగించవచ్చని వాతావరణ నివేదికలు చెప్పాయి. దీంతో ఫ్యాన్స్ అంతా నిరుత్సాహపడ్డారు. అయితే తాజా నివేదికల ప్రకారం ఈ మ్యాచ్కి వరుణుడు ఎటువంటి ఇబ్బంది కలిగిండని తేలిపోయింది. దీంతో అభిమానుల్లో రెట్టింపు ఉత్సాహం నెలకొంది. ఆదివారం సాయంత్రం 6.30 నిమిషాలకు టాస్ పడనుంది. 7 గంటలకు మ్యాచ్ ప్రారంభం అవుతుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఆటగాళ్లు, ఫ్యాన్స్ స్టేడియంకి చేరిపోయారు. గత ఆసియా కప్లో మాదిరిగానే ఈసారి కూడా భారత, పాక్ ఆటగాళ్ల మధ్య కరచాలనం చేసుకొనేది లేదని తెలుస్తోంది. ఈ విషయంపై టీం ఇండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ శనివారం నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్లో మాట్లాడుతూ.. 24 గంటలు గడిచాక మీకే తెలుస్తుందని పేర్కొన్నాడు. అయితే పాక్ ఆటగాళ్లతో షేక్ హ్యాండ్ విషయంలో మార్పు ఉండకపోవచ్చని క్రికెట్ వర్గాల పేర్కొంటున్నాయి.
Shivaratri |ఘనంగా శివాలయాల్లో ..మహా శివరాత్రి వేడుకలు
Shivaratri | ఘనంగా శివాలయాల్లో ..మహా శివరాత్రి వేడుకలు Shivaratri | చిట్యాల,
Municipal |చెర్ పర్సన్ పీఠంపై ఉత్కంఠ..
Municipal | చెర్ పర్సన్ పీఠంపై ఉత్కంఠ.. అభ్యర్థులు క్యాంప్ లోమంత్రి చెన్నూరులో
Collector |సిద్దేశ్వర్ సంస్థాన్ లో పూజలు చేసిన అడిషనల్ కలెక్టర్ డేవిడ్
Collector | సిద్దేశ్వర్ సంస్థాన్ లో పూజలు చేసిన అడిషనల్ కలెక్టర్ డేవిడ్
Facilities |పోలీసుల పైరవీలతో దర్శనాలు…
Facilities | పోలీసుల పైరవీలతో దర్శనాలు… Facilities | మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా

25 C