SENSEX
NIFTY
GOLD
USD/INR

Weather

38    C
...

తేజస్వి సూర్య ఒక తెలివిలేని మూర్ఖుడు : మంత్రి పొన్నం

ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలపై మంత్రి పొన్నం ప్రభాకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు

తెలుగు పోస్ట్ 16 Apr 2026 5:27 pm

Singer Mangli’s Clarification on Allegations

Telugu singer Mangli has been named in a Micro Finance scam worth Rs 150 crores and the news created a sensation. A couple of times, Mangli interacted with the media, urged everyone not to spread fake news and she made it clear that she is not involved in any fraud. She issued an open statement […] The post Singer Mangli’s Clarification on Allegations appeared first on Telugu360 .

తెలుగు 360 16 Apr 2026 5:27 pm

Akhil Akkineni’s Lenin: Yetta Yetta is a Peppy Melody

The makers of Lenin are clearly aiming to strike a chord with the masses through their music. The film starring Akhil Akkineni and Bhagyashri Borse in lead roles. Thaman composed the chartbuster first single titled VaareVaa VaareVaa. Now, he brings another groovy melody full of vibrant beats. This is a high-energy track that leans into […] The post Akhil Akkineni’s Lenin: Yetta Yetta is a Peppy Melody appeared first on Telugu360 .

తెలుగు 360 16 Apr 2026 5:24 pm

ఇంటర్ ఫలితాల్లో ప్రతిభ చూపిన శ్రీ సాయి కృపా జూనియర్ కళాశాల..

కళాశాల డైరెక్టర్ లువిశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని శ్రీ సాయి కృపా జూనియర్ కళాశాల ఇంటర్ ఫలితాలలో తమ విద్యార్థులు మంచి ప్రతిభను ఘనపరచడం జరిగిందని డైరెక్టర్లు డోలా పెద్దారెడ్డి, భగవంతు రెడ్డి, పురుషోత్తం రెడ్డి, ఎం సీతారామయ్య, ఏ చంద్రశేఖర్, కళాశాల ప్రిన్సిపాల్ తెలియజేశారు. ఈ సందర్భంగా ప్రతిభ చాటిన విద్యార్థులందరికీ డైరెక్టర్లు, ప్రిన్సిపాల్, అధ్యాపకులు అభినందన శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రథమ సంవత్సరం ఎంపీసీ గ్రూపులో ఎం మోక్షిత్ విజ్ఞామానసీ 463 మార్కులు, […] The post ఇంటర్ ఫలితాల్లో ప్రతిభ చూపిన శ్రీ సాయి కృపా జూనియర్ కళాశాల.. appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 16 Apr 2026 5:23 pm

Delhi Airport |స్వల్ప ప్రమాదం.. ప్రయాణికులు క్షేమం

Delhi Airport | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : ఢిల్లీ ఎయిర్‌పోర్టులో రెండు

ప్రభ న్యూస్ 16 Apr 2026 5:21 pm

రాష్ట్ర విభజనపై తేజస్వి సూర్య సంచలన కామెంట్స్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనపై బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య సంచలన వ్యాఖ్యలు చేశారు

తెలుగు పోస్ట్ 16 Apr 2026 5:20 pm

యురేకా సైన్స్ ఎక్స్పో- 2026 లో రాష్ట్ర స్థాయి విజేతలు గా జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల విద్యార్థులు..

జన విజ్ఞాన వేదిక రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ ఆదిశేషువిశాలాంధ్ర ధర్మవరం;;జనవిజ్ఞాన వేదిక నిర్వహించిన యురేకా సైన్స్ ఎక్స్పో -2026 సైన్స్ ప్రయోగాల పోటీలలో స్థానిక జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల విద్యార్థులు రాష్ట్ర, జిల్లా స్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచారని జనవిజ్ఞాన వేదిక రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ ఆదిశేషు, జిల్లా ప్రధాన కార్యదర్శి లోకేష్ , సత్యనిర్ధారన్ లు తెలిపారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఉపాధ్యాయులు అరుణా దేవి, కల్యాణి,పద్మశ్రీ, కవిత , ఉమాదేవి […] The post యురేకా సైన్స్ ఎక్స్పో- 2026 లో రాష్ట్ర స్థాయి విజేతలు గా జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల విద్యార్థులు.. appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 16 Apr 2026 5:19 pm

Ponnam |అడ్డగోలుగా మాట్లాడితే ఖబడ్దార్

Ponnam | అడ్డగోలుగా మాట్లాడితే ఖబడ్దార్ Ponnam | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్

ప్రభ న్యూస్ 16 Apr 2026 5:19 pm

ఇంటర్ ఫలితాలలో విజయదుందుభి మోగించిన ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల విద్యార్థినీలు..

ప్రిన్సిపాల్ వనిత వాణివిశాలాంధ్ర ధర్మవరం; ఇంటర్ ఫలితాలలో ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల విద్యార్థినీలు విజయదుందుభి మోగించడం జరిగిందని ప్రిన్సిపాల్ వనిత వాణి తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ద్వితీయ సంవత్సరపు లో 141 మంది పరీక్షలు రాయగా 117 మంది ఉత్తీర్ణత సాధించి 83 శాతంనమోదు కావడం జరిగిందన్నారు. ఒకేషనరీ విభాగంలో 85 మంది కు గాను 71 మంది ఉత్తీర్ణులు కాగా 84 శాతం నమోదు కావడం జరిగిందన్నారు. టాపర్లుగా ఎస్. భవాని […] The post ఇంటర్ ఫలితాలలో విజయదుందుభి మోగించిన ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల విద్యార్థినీలు.. appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 16 Apr 2026 5:15 pm

Tejasvi Surya Compares TG-AP to India-Pakistan, Triggers Massive Telangana Outrage

A political controversy has erupted after BJP MP Tejasvi Surya reportedly compared the formation of Telangana to the India-Pakistan Partition, drawing sharp reactions from leaders across Telangana. The remarks were widely condemned by Congress, BRS and other parties, who called them insensitive, historically inaccurate, and an insult to the statehood movement. Telangana Govt Seeks Action […] The post Tejasvi Surya Compares TG-AP to India-Pakistan, Triggers Massive Telangana Outrage appeared first on Telugu360 .

తెలుగు 360 16 Apr 2026 5:12 pm

Narendra Modi : ఈ బిల్లు చారిత్రాత్మకం.. వ్యతిరేకిస్తే ఓటమి తప్పదు

దేశ చరిత్రలో కొన్ని కీలక ఘట్టాలుంటాయని, ఇది అలాంటి సమయమేనని ప్రధాని మోదీ అన్నారు

తెలుగు పోస్ట్ 16 Apr 2026 5:10 pm

Setback for Tamannaah in Madras High Court

Today, the Madras High Court has dismissed an appeal that was filed by actress Tamannaah in which the actress challenged rejecting the payment of Rs 1 crores as damage claims against Power Soaps Limited. The actress filed the plea over unauthorized use of her images to promote the brand. The brand used the pictures of […] The post Setback for Tamannaah in Madras High Court appeared first on Telugu360 .

తెలుగు 360 16 Apr 2026 5:07 pm

అఖిల్ ‘లెనిన్‌’ నుంచి ‘ఎట్టా ఎట్టా’ వీడియో సాంగ్ రిలీజ్

అక్కినేని వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి అఖిల్.. ఇప్పటికీ సరైన హిట్‌ దొరక్క ఇబ్బంది పడుతున్నాడు. ఇప్పటివరకూ అతను చేసిన సినిమాలు అన్ని బాక్సాఫీస్ వద్ద అంతగా మెప్పించలేదు. ఇప్పుడు అఖిల్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘లెనిన్’. ఈ చిత్రం గురించి ప్రకటన వచ్చి చాలాకాలమే అయినా.. సరైన అప్‌డేట్స్ మాత్రం రాలేదు. అయితే ఈ సినిమా టైటిల్ గ్లింప్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఆ తర్వాత కొన్ని నెలల క్రితం చిత్రం నుంచి తొలి సాంగ్‌ని విడుదల చేశారు. తాజాగా ఈ సినిమా నుంచి ‘ఎట్టా ఎట్టా’ అంటూ సాగే పాట వీడియో సాంగ్‌ని విడుదల చేసింది చిత్ర యూనిట్. ఈ సాంగ్‌లో అఖిల్, హీరోయిన్ భాగ్యశ్రీ భోర్సేతో కలిసి స్టెప్పులు ఇరగదీశాడు. ఇక తమన్ అందించిన సంగీతం పాటని నెక్ట్స్ లెవెల్‌కి తీసుకెళ్లింది. భాస్కరభట్ల ఈ పాటకు సాహిత్యం అందించగా.. శ్రీకృష్ణ అలపించారు. ఇక కిశోర్ అబ్బూరు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా జూన్ 26న ప్రేక్షకుల ముందుకు రానుంది.

మన తెలంగాణ 16 Apr 2026 5:06 pm

గర్భిణీలు, బాలింతలకు పోష్టికాహారం తప్పనిసరి.. సూపర్వైజర్ సునీత

విశాలాంద్ర వలేటివారిపాలెం(ప్రకాశం జిల్లా ) : గర్భిణీలు బాలింతలు తప్పనిసరిగా పౌష్టికాహారం తీసుకోవాలని అంగన్వాడీ సూపర్వైజర్ సునీత అన్నారు గురువారం కందుకూరు ప్రాజెక్టు వలేటివారిపాలెం మండలంలో సిడిపిఓ కే ఉషారాణి సూచనల మేరకు మాలకొండ అంగన్వాడి కేంద్రంలో అంగన్వాడీ కార్యకర్త పార్వతి అధ్యక్షతన పోషణ పక్వాడ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సూపర్వైజర్ కే సునీత హాజరయ్యారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ గర్భిణీలు బాలింతలు ఆరోగ్యం పై ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు […] The post గర్భిణీలు, బాలింతలకు పోష్టికాహారం తప్పనిసరి.. సూపర్వైజర్ సునీత appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 16 Apr 2026 4:59 pm

పెన్నహోబిలం దేవస్థానంలో లడ్డు ప్రసాదంపై కీలక సంస్కరణలు

విశాలాంధ్ర, ఉరవకొండ (అనంతపురం జిల్లా) : భక్తుల సౌకర్యం, విశ్వాస పరిరక్షణను దృష్టిలో ఉంచుకుని పెన్నహోబిలంలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. స్వామివారి లడ్డు ప్రసాదాన్ని ఇకపై దేవస్థానం ఆవరణంలోనే శుచిశుభ్రతతో, అత్యున్నత నాణ్యత ప్రమాణాలతో తయారు చేయనున్నట్లు ఆలయ కమిటీ చైర్మన్ శ్రీ రేగాటి నాగరాజు ప్రకటించారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ దేవస్థాన ప్రతిష్టను మరింతగా పెంపొందించడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. ఆలయ కమిటీ సభ్యులు, కార్యనిర్వాహణాధికారి […] The post పెన్నహోబిలం దేవస్థానంలో లడ్డు ప్రసాదంపై కీలక సంస్కరణలు appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 16 Apr 2026 4:48 pm

మహిళల స్వావలంబన ఉంటేనే అది సంపూర్ణ వికసిత్ భారత్: మోడీ

న్యూఢిల్లీ: దేశ పార్లమెంటరీ చరిత్రలో ఈరోజును మరిచిపోలేం అని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అన్నారు. లోక్‌సభలో 131వ రాజ్యంగ సవరణ బిల్లుపై జరిగిన చర్చలో మోడీ మాట్లాడారు. ఈ చారిత్రక సమయంలో పాలు పంచుకోవడం తన అదృష్టంగా మోడీ అభివర్ణించారు. మహిళ రిజర్వేషన్‌ బిల్లు దేశ చరిత్రలోనే గొప్ప బిల్లు అని అన్నారు. 30 ఏళ్ల పాటు ప్రయత్నాలు జరిగినా గతంలో ఇది సాకారం కాలేదని తెలిపారు. దేశ రాజకీయాల్లో మహిళల పాత్ర చాలా కీలకమైందని పేర్కొన్నారు. మహిళలను కలుపుకుని ముందుకెళ్తున్నామని అన్నారు. మహిళలకు అవకాశం ఇస్తే దేశానికి సరికొత్త మార్గం చూపిస్తారని స్పష్టం చేశారు. దేశానికి సరికొత్త దశ, దిశను ఇస్తున్నామని తెలిపారు. వికసిత్ భారత్ అంటే రోడ్లు, రైళ్లు, మౌలిక సదుపాయాలు మాత్రమే కాదని.. మహిళల స్వావలంబన కూడా ఉంటేనే.. అది సంపూర్ణ వికసిత్ భారత్ అని స్పష్టం చేశారు. వికసిత్ భారత్ సాధనలో మహిళల పాత్ర కీలకమని ప్రధాని మోడీ అన్నారు. ‘‘మహిళా బిల్లును వ్యతిరేకించే వారిని మహిళలు క్షమించరు. బిల్లును వ్యతిరేకించే పార్టీలకు, నేతలకు మహిళలు బుద్ధి చెబుతారు. మహిళల బిల్లు విషయంలో అందరూ కలిసి రావాలని కోరుతున్నాం. మహిళ రిజర్వేషన్ బిల్లును దేశ ప్రజలంతా స్వాగతిస్తున్నారు. ఈ బిల్లును తేవటంలో ఎలాంటి రాజకీయ దురుద్ధేశం లేదు. ఇది రాజకీయ పార్టీల కోసం తెచ్చింది కాదు.. దేశ ప్రజల కోసం తెచ్చిన బిల్లు. 30 ఏళ్ల క్రితమే మహిళా బిల్లు తెచ్చామంటున్నారు.. మరి ఎవరికైనా మేలు జరిగిందా? తమకు అన్యాయం చేసిన వారిని మహిళలు సమయం చూసి దెబ్బ కొడతారు. మహిళా బిల్లుకు పార్టీలన్నీ ఏకగ్రీవంగా మద్దతివ్వాలి. మహిళలు తమ హక్కులపై 30 ఏళ్లుగా గొంతు విప్పుతున్నారు. క్షేత్రస్థాయిలో మహిళలు 30 ఏళ్లుగా పోరాడుతున్నారు’’ అని ప్రధాని మోడీ పేర్కొన్నారు. రాజకీయాల్లో శక్తిసామర్ధ్యాలు చూపించేందుకు మహిళలు సిద్ధంగా ఉన్నారని.. ఎవరికైనా అవకాశం ఇస్తేనే కదా.. వారి సామర్థ్యం తెలుస్తుందని మోడీ వివరించారు. ‘‘మహిళా బిల్లుకు మద్దతిచ్చే పార్టీలకే మనుగడ ఉంటుంది. గ్రామీణస్థాయిలో రిజర్వేషన్ల వల్ల మహిళలకు రాజకీయ అవగామన వచ్చింది. ఇప్పటికే గ్రామీణస్థాయి మహిళలు నాయకులుగా రాణిస్తున్నారు. ఒక్కసారి 33 శాతం రిజర్వేషన్లు ఇచ్చి చూస్తే.. మహిళ శక్తి ఏంటో చూస్తారు. మహిళా బిల్లు నిర్ణయం ఒక్క రాత్రిలో జరిగింది కాదు.. ఈ బిల్లును అందరం మనస్ఫూర్తిగా స్వాగతించాలి. 2023లో అందరి ఏకగ్రీవంగా నారీ శక్తి బిల్లును ఆమోదించుకున్నాం. కొవిడ్ వల్ల 2021లో జనగణన చేపట్టలేకపోయాం’’ అని మోడీ తెలిపారు. ఈ బిల్లు తీసుకురాగానే కొందరు విభజన రాజకీయాలు చేస్తున్నారని మోడీ ధ్వజమెత్తారు. ఉత్తరాది దక్షిణాది అంటూ విభజన తీసుకువస్తున్నారని మండిపడ్డారు. ‘‘విభజన రాజకీయాలు చేసే వారిని ప్రజలు ఇప్పటికే దూరం పెట్టారు. డీలిమిటేషన్ వల్ల దక్షిణాది రాష్ట్రాలకు ఎలాంటి నష్టం జరగదు. చిన్న రాష్ట్రం, పెద్ద రాష్ట్రం.. అనే భేదాలు మాకు లేవు. ఏ ప్రాంతానికీ అన్యాయం జరగదని హామీ ఇస్తున్నాం. ఏ రాష్ట్రానికీ నష్టం జరగదని వాగ్దానం చేస్తున్నాం. దేశంలోని మహిళలకు వారి హక్కులు కల్పిస్తున్నాం. అనేక పార్టీలు మహిళల హక్కులను ఇన్నాళ్లూ అడ్డుకున్నాయి. దాన్ని గుర్తించే మేం ఇప్పుడు మహిళలకు వారి హక్కులు కల్పిస్తున్నాం’’ అని మోడీ స్పష్టం చేశారు. 

మన తెలంగాణ 16 Apr 2026 4:47 pm

Ntr – Rukmini |త్యాగానికి ఫలితం దక్కేనా..?

Ntr – Rukmini | త్యాగానికి ఫలితం దక్కేనా..? Ntr – Rukmini

ప్రభ న్యూస్ 16 Apr 2026 4:46 pm

Stimulate |వేడికి గురైన వెంటనే చల్లటి నీరు తాగితే శరీరానికి ఏం జరుగుతుంది?

Stimulate | వేడికి గురైన వెంటనే చల్లటి నీరు తాగితే శరీరానికి ఏం

ప్రభ న్యూస్ 16 Apr 2026 4:43 pm

కొండ పైకి సులభ మార్గం – లత్తవరం లక్ష్మీనరసింహ స్వామి ఆలయానికి రహదారి పూర్తి

విశాలాంధ్ర, ఉరవకొండ (అనంతపురం జిల్లా) : ఉరవకొండ మండలం లత్తవరం గ్రామంలోని కొండపై వెలసిన శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆలయానికి భక్తుల రాకపోకలకు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న రహదారి నిర్మాణం విజయవంతంగా పూర్తైంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి శ్రీ పయ్యావుల కేశవ్ ఆదేశాల మేరకు ఈ పనులు చేపట్టడం జరిగింది.గ్రామ మాజీ సర్పంచ్ బోధపాటి గోవిందప్ప, ప్రముఖులు కొర్రపాటి మల్లికార్జున ఆధ్వర్యంలో హిటాచీ, జేసీబీ యంత్రాలతో సుమారు 40 రోజుల పాటు నిరంతర […] The post కొండ పైకి సులభ మార్గం – లత్తవరం లక్ష్మీనరసింహ స్వామి ఆలయానికి రహదారి పూర్తి appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 16 Apr 2026 4:42 pm

అగ్ని ప్రమాదాల నివారణపై అవగాహన కల్పిస్తూ మాక్ డ్రిల్

విశాలాంధ్ర, ఉరవకొండ (అనంతపురం జిల్లా) : ఉరవకొండ పట్టణంలోని ఎస్ఎన్ఎల్ కాలనీలో గురువారం అగ్నిమాపక శాఖ అధికారుల ఆధ్వర్యంలో అగ్ని ప్రమాదాల నివారణపై ప్రజలు, విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మాక్ డ్రిల్ నిర్వహించి, అగ్ని ప్రమాదం సంభవించినప్పుడు ఎలా స్పందించాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే అంశాలను ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఫైర్ స్టేషన్ అధికారి భీమ లింగయ్య మాట్లాడుతూ అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు గందరగోళానికి గురికాకుండా తక్షణమే అగ్నిమాపక శాఖకు […] The post అగ్ని ప్రమాదాల నివారణపై అవగాహన కల్పిస్తూ మాక్ డ్రిల్ appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 16 Apr 2026 4:35 pm

BJP MP |కాంగ్రెస్ నిర్ణయాల వల్లే ఇప్పటికీ విభేదాలు…

BJP MP | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : లోక్‌సభలో డీలిమిటేషన్ అంశంపై

ప్రభ న్యూస్ 16 Apr 2026 4:27 pm

Peddi |రిలీజ్ డేట్ ఎందుకు చెప్పలేదు..?

Peddi | రిలీజ్ డేట్ ఎందుకు చెప్పలేదు..? Peddi | పెద్ది రిలీజ్‌పై

ప్రభ న్యూస్ 16 Apr 2026 4:14 pm

Andhra Prabha Smart Edition |AP|డిజిటల్​ గణన/లోక్​సభలో ఓటింగ్

ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్ ఎడిష‌న్ 16-04-2026, 4.00PM ap డిజిటల్​ గణన.. ఏపీలో

ప్రభ న్యూస్ 16 Apr 2026 4:05 pm

Andhra Prabha Smart Edition |TS|పార్లమెంట్​లో/లిటిగేషన్​

ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్ ఎడిష‌న్ 16-04-2026, 4.00PM ts దక్షిణాదికి ముప్పు.. పార్లమెంట్​లో

ప్రభ న్యూస్ 16 Apr 2026 4:01 pm

భారత్ గౌరవ్ దివ్య దక్షిణ యాత్ర

27న విశాఖ నుంచి ప్రారంభం The post భారత్ గౌరవ్ దివ్య దక్షిణ యాత్ర appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 16 Apr 2026 4:00 pm

ఉరవకొండలో ఎండకు చల్లని ఉపశమనం… విశ్రాంతి ఉద్యోగుల సేవా కార్యక్రమం

విశాలాంధ్ర, ఉరవకొండ (అనంతపురం జిల్లా) ఉరవకొండ పట్టణంలో ఎండల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో, ప్రజలకు ఉపశమనం కలిగించేందుకు విశ్రాంతి ఉద్యోగుల యూనియన్ ముందుకొచ్చింది. గురువారం స్థానిక పోలీస్ స్టేషన్ సమీపంలో ఉచిత మజ్జిగ మరియు మంచినీటి కేంద్రాన్ని ఏర్పాటు చేసి, సబ్ ట్రెజరీ అధికారి నాగేంద్రబాబు చేతుల మీదుగా ప్రారంభించారు. ప్రతి ఏడాది వేసవి కాలంలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు, ఎండ వేడిమి నుంచి రక్షణ కల్పించేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం విశ్రాంతి ఉద్యోగుల యూనియన్ ప్రత్యేకతగా […] The post ఉరవకొండలో ఎండకు చల్లని ఉపశమనం… విశ్రాంతి ఉద్యోగుల సేవా కార్యక్రమం appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 16 Apr 2026 3:54 pm

summer|తెలంగాణ‌లో ఠారెత్తిస్తున్న ఎండ‌లు

summer| తెలంగాణ‌లో ఠారెత్తిస్తున్న ఎండ‌లు ఆంధ్ర‌ప్ర‌భ వెబ్‌డెస్క్ : తెలంగాణ రాష్ట్రంలో భానుడు

ప్రభ న్యూస్ 16 Apr 2026 3:51 pm

“స్వీయగణనకార్యక్రమాన్ని”ప్రారంభించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రభాకర్ రెడ్డి

విశాలాంధ్ర,పార్వతీపురం: జనగణన – 2027 ప్రక్రియలో భాగంగా జిల్లా కలెక్టర్ డా. ఎన్.ప్రభాకర రెడ్డి గురువారం తన గృహ సమాచారాన్ని స్వయంగా ఆన్‌లైన్ ద్వారా నమోదుచేసి అందరికీ ఆదర్శంగా నిలిచి జిల్లాలో కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రథమ పౌరుడిగా కలెక్టర్ స్వయంగా వివరాలు నమోదు చేయడం ద్వారా డిజిటల్ గణన ప్రాధాన్యతను చాటిచెప్పారు. అధికారులకు, ప్రజలకు ఈప్రక్రియపై అవగాహన కల్పించడంతో పాటు, అందరిలో స్ఫూర్తిని నింపారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కుటుంబ గణన […] The post “స్వీయగణనకార్యక్రమాన్ని” ప్రారంభించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రభాకర్ రెడ్డి appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 16 Apr 2026 3:48 pm

పార్వతీపురం మన్యంజిల్లాలో ప్రారంభమైన స్వీయ గణన( సెల్ఫ్ ఎన్యుమురేషన్)

విశాలాంధ్ర,పార్వతీపురం : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వీయగణనః (సెల్ఫ్ ఎన్యూమరేషన్) కార్యక్రమం జిల్లావ్యాప్తంగా విజయవంతంగా కొనసాగుతోంది. ఈకార్యక్రమంలో భాగంగా జిల్లా జాయింట్ కలెక్టర్ సి.యశ్వంత్ కుమార్ రెడ్డి తన వ్యక్తిగత వివరాలను ఆన్‌లైన్ ద్వారా స్వయంగా నమోదుచేసి శ్రీకారం చుట్టారు. ఈసందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి పౌరుడు తమ వివరాలను ఖచ్చితత్వంతో నమోదు చేసుకోవడం ద్వారా ప్రభుత్వ సేవలు మరింత వేగంగా అందుతాయన్నారు. ప్రజలే స్వయంగా వివరాలు నమోదు చేయడంవల్ల తప్పులు దొర్లే అవకాశం […] The post పార్వతీపురం మన్యంజిల్లాలో ప్రారంభమైన స్వీయ గణన( సెల్ఫ్ ఎన్యుమురేషన్) appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 16 Apr 2026 3:40 pm

కరీంనగర్ –జగిత్యాల హైవే పనుల్లో వేగం పెంచాలి

కరీంనగర్ – జగిత్యాల హైవే పనుల్లో వేగం పెంచాలి ఢిల్లీ, ఆంధ్రప్రభ :

ప్రభ న్యూస్ 16 Apr 2026 3:39 pm

అశోకచక్రం ప్రదర్శనకు సంబంధించిన పిటిషన్ పై సుప్రీంకోర్టు వ్యాఖ్యలు

జాతీయ పతాకంపై ఉండే అశోక చక్రంను ఎలా ప్రదర్శించాలనే దానిపై దాఖలైన ఒక ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని విచారించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఇలాంటి అంశాలపై భావోద్వేగాలకు లోనుకావాల్సిన అవసరం లేదని స్పష్టం చేస్తూ, పిటిషన్‌ను ధర్మాసనం కొట్టేసింది. వారణాసిలోని ఒక కూడలిలో ఏర్పాటు చేసిన అశోక చక్రాన్ని ఉదాహరణగా చూపుతూ సచిన్ గుప్తా అనే న్యాయవాది ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా పిటిషనర్ […] The post అశోకచక్రం ప్రదర్శనకు సంబంధించిన పిటిషన్ పై సుప్రీంకోర్టు వ్యాఖ్యలు appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 16 Apr 2026 3:27 pm

కేవలం మోడీ వల్లే మహిళ రిజర్వేషన్‌ బిల్లు ఆమోదం పొందింది: తేజస్వీ

న్యూఢిల్లీ: తాజాగా ప్రవేశపెట్టిన బిల్లుల ద్వారా మహిళ రిజర్వేషన్ల అమలును వేగవంతం చేయాలని కేంద్రం యోచిస్తుందని ఎంపి తేజస్వీ సూర్య అన్నారు. లోక్‌సభలో 131వ రాజ్యంగ సవరణ బిల్లుపై జరిగిన చర్చలో ఆయన మాట్లాడుతూ.. 2029 నుంచి మహిళ రిజర్వేషన్ల అమలులో దేశ అభివృద్ధిలో కొత్త చరిత్ర అని అన్నారు. బిల్లు ద్వారా మహిళలకు మరిత శక్తి లభించబోతుందని స్పష్టం చేశారు. జాతి నిర్మాణంలో మహిళల పాత్ర మరింత కీలకం కాబోతుందన్నారు. మూడు బిల్లులను తెస్తున్న కేంద్రానికి అభినందనలు తెలిపారు. 1996లో మొదలైన మహిళా రిజర్వేషన్ల బిల్లు అంశం ఇప్పుడు కొలిక్కి వస్తోంది హర్షం వ్యక్తం చేశారు. మహిళా రిజర్వేషన్ల బిల్లు అంశం 30 ఏళ్లుగా ఆలస్యమవుతోందని పేర్కొన్నారు. మహిళ రిజర్వేషన్ల బిల్లుకు విపక్షాలు ఆటంకాలు సృష్టిస్తూనే ఉన్నాయని తేజస్వీ మండిపడ్డారు. గతంలో బిల్లు ప్రవేశ సమయంలో సమాజ్‌వాదీ పార్టీ, ఆర్‌జెడి తీవ్రంగా వ్యతిరేకించాయన్నారు. మహిళ రిజర్వేషన్లను తీవ్రంగా వ్యతిరేకించడాన్ని దేశం ఎప్పటికీ మరువదు అని తెలిపారు. కేవలం నరేంద్ర మోడీ వల్లే 2023లో మహిళ రిజర్వేషన్ల బిల్లు ఆమోదం పొందిందని అన్నారు. ఈ బిల్లుపై విపక్షాలు కొత్త వాదనతో ముందుకొస్తున్నాయని.. ఆటంకం సృష్టించి మహిళ రిజర్వేషన్ల బిల్లును అడ్డుకోవాలని చూస్తున్నారని మండిపడ్డారు. డీలిమిటేషన్ సాకుతో మహిళ రిజర్వేషన్లను అడ్డుకోవాలని చూస్తున్నారని అన్నారు. 2023లోనే ‘నారీ శక్తి వందన్ అధినియం’ ఏకగ్రీవంగీ ఆమోదం పొందిందని తెలిపారు. జనగణన, నియోజకవర్గాల పునర్విభజన తర్వాత అమలుకు అన్నిపార్టీలు అంగీకరించాయన్నారు. ఇప్పుడు మళ్లీ ప్రతిపక్షాలు యూ టర్న్ తీసుకుని డీలిమిటేషన్‌ చేపట్టవద్దని చెబుతున్నాయని పేర్కొన్నారు.

మన తెలంగాణ 16 Apr 2026 3:15 pm

దళిత రత్న అవార్డు అందుకున్నకలకొండ యాదగిరి

వెల్దండ, ఆంధ్రప్రభ ; హైదరాబాద్ లోని రవీంద్రభారతిలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ మరియు

ప్రభ న్యూస్ 16 Apr 2026 3:10 pm

Registrar Office |విజిలెన్స్ తనిఖీలు

Registrar Office | విజిలెన్స్ తనిఖీలు Registrar Office | కరీంనగర్, ఆంధ్రప్రభ

ప్రభ న్యూస్ 16 Apr 2026 2:59 pm

అగ్ని ప్రమాదాలపై గృహవాసులకు అవగాహన

పరకాల, ఆంధ్రప్రభ : పట్టణంలోని సగర వీధి ప్రాంతంలో గృహవాసులకు అగ్ని ప్రమాదాలపై

ప్రభ న్యూస్ 16 Apr 2026 2:59 pm

మహిళలకు 33శాతం రిజర్వేషన్లకు మద్దతిస్తున్నాం : అఖిలేష్ యాదవ్

న్యూఢిల్లీ: సమాజ్ వాదీ పార్టీ ఎప్పుడూ మహిళల పక్షాన ఉంటుందని లోక్‌సభ సభ్యుడు అఖిలేష్ యాదవ్ తెలిపారు. మహిళల అభివృద్ధికి కారణంగా సమాజ్ వాదీ పార్టీ కృషి చేసిందని అన్నారు. లోక్‌సభలో 131వ రాజ్యంగ సవరణ బిల్లుపై చర్చకు స్పీకర్ ఓం బిర్లా ఆమోదం తెలిపారు. ఈ సందర్భంగా చర్చ ప్రారంభించిన అఖిలేష్ యాదవ్ మాట్లాడారు. మహిళలకు 33శాతం రిజర్వేషన్లకు మద్దతిస్తున్నామని, ఎన్డిఎ హయాంలో మహిళలకు అనేక పథకాలు తెచ్చినట్లు చెప్పారని, లింగసమానత్వంలో భారత్ ఎక్కడ ఉందో గమనించాలని అఖిలేష్ యాదవ్ సూచించారు. లింగ సమానత్వంలో 146 స్థానాల్లో భారత్ 127 స్థానాల్లో నిలిచిందని, దేశంలో 21 రాష్ట్రాలు, యూటీల్లో ఎన్డిఎ పాలన ఉందని తెలియజేశారు. ఎన్డిఎ పాలిస్తున్న రాష్ట్రాల్లో ఎందరో మహిళా సిఎంలు ఉన్నారని, ఢిల్లీలో ఉన్న మహిళా ముఖ్యమంత్రి.. కేవలం సగం సిఎం మాత్రమేనని అన్నారు. మహిళ అయినందుకు సగం సిఎం అయ్యారని..అధికారాలు మాత్రం లేవని..ఢిల్లీ మహిళా ముఖ్యమంత్రి వద్ద అధికారాలు ఉన్నాయని అన్నారు. అతిపెద్ద పార్టీ అని చెప్పుకునే బిజెపి పాలిత రాష్ట్రాల్లో తమ సంఖ్య ఎంతని అఖిలేష్ యాదవ్ ప్రశ్నించారు. 

మన తెలంగాణ 16 Apr 2026 2:52 pm

Arjun Ram Meghwal |ఆ రిజర్వేషన్ అమలు సమయం ఆసన్నమైంది

Arjun Ram Meghwal | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : లోక్‌సభ స్థానాల

ప్రభ న్యూస్ 16 Apr 2026 2:52 pm

కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఏఎంసి చైర్మన్

వేంసూరు, ఆంధ్రప్రభ : చౌడవరం గ్రామంలో ఐకెపి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం

ప్రభ న్యూస్ 16 Apr 2026 2:45 pm

అగ్ని ప్రమాదాలపై విస్తృత అవగాహన

అగ్ని ప్రమాదాలపై విస్తృత అవగాహన విజయవాడ, ఆంధ్రప్రభ : ​అగ్నిమాపక వారోత్సవాలు మూడవ

ప్రభ న్యూస్ 16 Apr 2026 2:45 pm

పోషణ్ అభియాన్ కార్యక్రమాన్ని అమలు చేయాలి

పోషణ్ అభియాన్ కార్యక్రమాన్ని అమలు చేయాలి వికారాబాద్, ఆంధ్రప్రభ : పోషణ్ అభియాన్

ప్రభ న్యూస్ 16 Apr 2026 2:43 pm

కంటి చూపే సురక్షిత ప్రయాణానికి మూలం

కంటి చూపే సురక్షిత ప్రయాణానికి మూలం నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి, ఆంధ్రప్రభ

ప్రభ న్యూస్ 16 Apr 2026 2:39 pm

రాష్ట్రవ్యాప్తంగా భానుడి భగభగలు.. వాతావరణ శాఖ హెచ్చరికలు

హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా సూర్యుడు విశ్వరూపం చూపిస్త్తున్నాడు. భానుడి భగభగలతో రాష్ట్రం ఉడికిపోతుంది. మండిపోతున్న ఎండల కారణంగా చిన్న, పెద్ద తేడా లేకుండా అందరూ ఇబ్బంది పడుతున్నారు. అయితే ఇప్పటికే పలు ప్రాంతాల్లో గరిష్ణ ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. ఈ నేపథ్యంలో గురువారం, శుక్రవారం ఉమ్మడి ఆదిలాబాద్, ఖమ్మం, మహబూబ్‌నగర్‌తో పాటు నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, మేడ్చల్ మల్కాజ్‌గిరి, హైదరాబాద్ జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేశారు. రానున్న మూడు రోజుల్లో గరిష్ణ ఉష్ణోగ్రతలు క్రమేపీ.. ఒకటి నుంచి రెండు డిగ్రీలు పెరిగే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది.

మన తెలంగాణ 16 Apr 2026 2:38 pm

వెల్లంపల్లిలో ఉచిత రక్తదాన శిబిరం..

పరకాల, ఆంధ్రప్రభ : పరకాల మండలం వెల్లంపల్లి గ్రామంలో జై భీమ్ సొసైటీ

ప్రభ న్యూస్ 16 Apr 2026 2:28 pm

జగనూ.. ఎందుకిక డైరెక్ట్ గా బీజేపీతో పొత్తు పెట్టుకోవచ్చుగా భయ్యా?

ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ పార్టీలు అన్నీ ఒక తాను ముక్కలే

తెలుగు పోస్ట్ 16 Apr 2026 2:25 pm

Delimitation |ఆ బిల్లుపై మజ్లిస్ పార్టీ అభ్యంతరం

Delimitation | ఆ బిల్లుపై మజ్లిస్ పార్టీ అభ్యంతరం Delimitation | ఆంధ్రప్రభ,

ప్రభ న్యూస్ 16 Apr 2026 2:08 pm

Fact Check: Viral video of Pakistani panelist mocking Chitra Tripathi on ABP News is edited

Original ABP news broadcast shows no such exchange took place

తెలుగు పోస్ట్ 16 Apr 2026 2:06 pm

కేంద్రం.. డీలిమిటేషన్ ను రాజకీయ అస్త్రంగా వాడుతుంది : గౌరవ్ గొగోయ్

ఢిల్లీ: మహిళా బిల్లు సభలో ప్రవేశపెట్టడం ఇది తొలిసారి కాదని లోక్ సభ సభ్యుడు గౌరవ్ గొగోయ్ తెలిపారు. ఇంత హడావుడిగా బిల్లును ఎందుకు తీసుకొచ్చారని ప్రశ్నించారు. లోక్ సభలో 131వ రాజ్యాంగ సవరణ బిల్లుపై చర్చకు స్పీకర్ ఓం బిర్లా ఆమోదం తెలిపారు. ఈ సందర్భంగా చర్చ ప్రారంభించిన  గొగోయ్ మాట్లాడారు. మహిళా రిజర్వేషన్లకు తాము వ్యతిరేకం కాదని.. డీలిమిటేషన్ కు మాత్రమే వ్యతిరేకమని తెలియజేశారు. మహిళలకు రిజర్వేషన్లు ఇవ్వడం కేంద్రానికి ఇష్టం లేదని, అందుకే మార్పులు చేస్తున్నారని విమర్శించారు. జనగణన తర్వాత డీలిమిటేషన్ అన్నారని, డీలిమిటేషన్ ను రాజకీయ అస్త్రంగా వాడుతున్నారని మండిపడ్డారు. ఇప్పుడు.. మహిళా రిజర్వేషన్లకు, డీలిమిటేషన్ కు లింక్ పెడుతున్నారని, మూడేళ్లలో ఏం మారిందని, 815 స్థానాలు వస్తాయని కేంద్రం ఎలా నిర్ణయిస్తుంది..? గౌరవ్ గొగోయ్ ప్రశ్నించారు. జనగణన, నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్లు అమలు చేస్తామన్నారని, జనగణన, నియోజకవర్గాల పురర్విభజనకు చాలా సమయం పడుతుందని తమరే చెబుతున్నారని అన్నారు. జనగణన ప్రక్రియ చేపట్టాలని హోమంత్రి అమిత్ షా చెబుతున్నారని, ఈ విషయం ఆధారంగా మహిళల పక్షాన కేంద్రం లేదని అర్థమౌతుందని ఎద్దేవా చేశారు. మహిళా రిజర్వేషన్లపై పలుమార్లు వేర్వేరు ప్రకటనలు చేస్తున్నారని, మహిళల రిజర్వేషన్ల అమలును మరింత ఆలస్యం చేసే యత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు. సులువుగా ఆమోదం పొందే బిల్లుకు అనేక ఆటంకాలు సృష్టిస్తున్నారని, 2023లోనే కాంగ్రెస్ మాట విని ఉంటే 2024లో మహిళా రిజర్వేషన్లు అమలయ్యేవని పేర్కొన్నారు. మహిళల రిజర్వేషన్లను నియోజకవర్గాల పునర్విభజనతో ముడిపెట్టవద్దని సూచించారు. ప్రస్తుతం ఉన్న 543 సభ్యుల సంఖ్యా బలంతో మహిళా రిజర్వేషన్లు అమలవుతాయని, కేంద్రం చేస్తున్న రాజకీయాలు.. మూడు బిల్లుల్లో ప్రస్ఫూటం అవుతున్నాయని అన్నారు. నియోజకవర్గాల పునర్విభజన పేరుతో మహిళా రిజర్వేషన్లను అమలు చేయవద్దని యోచన చేయండని గౌరవ్ గొగోయ్ కోరారు.

మన తెలంగాణ 16 Apr 2026 2:03 pm

వీదికుక్కల దాడి…

వీదికుక్కల దాడి… నలుగురికి తీవ్ర గాయాలు..రెండు ఆవులపై దాడి.. జన్నారం రూరల్, ఆంధ్రప్రభ

ప్రభ న్యూస్ 16 Apr 2026 1:49 pm

Sunny Leone |బికినీ అందాలు చూసొద్దాం రండి..

Sunny Leone | ఆంధ్ర‌ప్ర‌భ వెబ్‌డెస్క్ : శృంగార తార సన్నీ లియోన్..

ప్రభ న్యూస్ 16 Apr 2026 1:45 pm

భారత్‌లో LPG సంక్షోభం తగ్గడానికి ఇంకా 4 ఏళ్లు పడొచ్చు

భారత్‌లో LPG (వంట గ్యాస్) సరఫరా సమస్యలు త్వరగా సద్దుమణిగే పరిస్థితి కనిపించడం లేదు.ఈ సమస్య పూర్తిగా సర్దుబాటు కావడానికి ఇంకా 3 నుంచి 4 ఏళ్లు పడొచ్చని ఒక నివేదిక చెబుతోంది.ముఖ్యంగా హార్ముజ్ జలసంధి వద్ద కొనసాగుతున్న దిగ్బంధం, అలాగే ఇరాన్ నుంచి ప్రాంతీయ ఇంధన మౌలిక సదుపాయాలపై జరుగుతున్న దాడులు పరిస్థితిని మరింత క్లిష్టం చేస్తున్నాయి.దీంతో భారత్ సహా దక్షిణాసియా దేశాలకు వంట గ్యాస్ సరఫరా తీవ్రంగా దెబ్బతింటోంది.కీలక సరఫరాలు నిలిచిపోవడంతో గ్యాస్ సరఫరా […] The post భారత్‌లో LPG సంక్షోభం తగ్గడానికి ఇంకా 4 ఏళ్లు పడొచ్చు appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 16 Apr 2026 1:43 pm

Pinni | 4 ఏళ్ల చిన్నారికి యాసిడ్ తాగించి…

Pinni | 4 ఏళ్ల చిన్నారికి యాసిడ్ తాగించి… Pinni | ఆంధ్రప్రభ,

ప్రభ న్యూస్ 16 Apr 2026 1:42 pm

పంజాబ్‌లో భారీ ఉగ్ర కుట్ర భగ్నం.. నిందితుడి అరెస్ట్

పంజాబ్‌లో భారీ స్థాయిలో రూపుదిద్దుకుంటున్న ఉగ్ర కుట్రను పోలీసులు తాజాగా భగ్నం చేశారు.పాకిస్థాన్‌కు చెందిన నిఘా సంస్థతో సంబంధాలు కొనసాగిస్తున్న ఒక నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.అతని వద్ద నుంచి నాలుగు గ్రనేడ్లను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు.అమృత్‌సర్, మొహాలి ప్రాంతాల్లో రాష్ట్ర ప్రత్యేక విభాగంతో కలిసి పంజాబ్ పోలీసుల ప్రతిఘటన విభాగం సంయుక్తంగా చర్యలు చేపట్టింది.ఈ చర్యల్లో నిందితుడి వద్ద నుంచి నాలుగు గ్రనేడ్లతో పాటు రెండు విదేశీ తుపాకులను కూడా స్వాధీనం చేసుకున్నారు. పాకిస్థాన్‌కు చెందిన […] The post పంజాబ్‌లో భారీ ఉగ్ర కుట్ర భగ్నం.. నిందితుడి అరెస్ట్ appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 16 Apr 2026 1:33 pm

BJP : ఏపీలో ప్రాంతీయ పార్టీలకు ఇక చెక్ పెట్టినట్లే.. తలాడించాల్సిందే

బీజేపీ ఆంధ్రప్రదేశ్ లో బలంగా ఉంది.

తెలుగు పోస్ట్ 16 Apr 2026 1:26 pm

Brotherhood in Power: Pawan Kalyan and Nara Lokesh’s Strong Bond

Pawan Kalyan and Nara Lokesh’s exchange of messages on social media has gone beyond formal politics and has highlighted a growing bond that resembles a brotherhood in leadership. Following Lokesh’s appointment as Working President of the Telugu Desam Party, Pawan Kalyan responded with a warm and respectful message. He congratulated Lokesh and expressed confidence in […] The post Brotherhood in Power: Pawan Kalyan and Nara Lokesh’s Strong Bond appeared first on Telugu360 .

తెలుగు 360 16 Apr 2026 1:22 pm

16aprchintana |జీవితంలో సుఖదుఃఖాల చక్రం

16aprchintana | జీవితంలో సుఖదుఃఖాల చక్రం 16aprchintana | సుఖదుఃఖాల సహజ స్వభావంఆశావహ

ప్రభ న్యూస్ 16 Apr 2026 1:20 pm

Axe |భార్య కాలు నరికిన భర్త…

Axe | భార్య కాలు నరికిన భర్త… Axe | ఆంధ్రప్రభ, వెబ్

ప్రభ న్యూస్ 16 Apr 2026 1:19 pm

ఐరోపా కొత్త సరిహద్దు నిబంధనలు..బోర్డింగ్‌ మిస్సైన 120 మందికి పైగా ప్రయాణికులు

ఐరోపాలో అమల్లోకి వచ్చిన కొత్త సరిహద్దు నిబంధనల కారణంగా 120మందికి పైగా ప్రయాణికులు విమానాన్ని ఎక్కలేకపోయారు.తాజా మార్పుల మేరకు ప్రయాణికుల పాస్‌పోర్టులపై ముద్ర వేయడం స్థానంలో జీవవైవిధ్య గుర్తింపు, వేలిముద్రల సేకరణను తప్పనిసరి చేశారు.ఈ ప్రక్రియకు ఎక్కువ సమయం పట్టడంతో విమానాశ్రయంలో ఉన్నప్పటికీ పలువురు ప్రయాణికులు విమానం ఎక్కే అవకాశాన్ని కోల్పోయారు.మిలాన్ నుంచి మాంచెస్టర్‌కు వెళ్లేందుకు మొత్తం 156 మంది ముందుగానే టికెట్లు తీసుకుని, ప్రయాణానికి కొన్ని గంటల ముందు విమానాశ్రయానికి చేరుకున్నారు.అయితే ముందస్తు తనిఖీలు కఠినంగా […] The post ఐరోపా కొత్త సరిహద్దు నిబంధనలు..బోర్డింగ్‌ మిస్సైన 120 మందికి పైగా ప్రయాణికులు appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 16 Apr 2026 1:16 pm

పార్లమెంట్‌లో ఈరోజు సువర్ణాక్షరాలతో లిఖించబడుతుంది: అర్జున్‌రామ్

న్యూఢిల్లీ: ఈ రోజు పార్లమెంట్ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడుతుందని కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ అన్నారు. లోక్‌సభలో 131వ రాజ్యంగ సవరణ బిల్లుపై చర్చకు స్పీకర్ ఓం బిర్లా ఆమోదం తెలిపారు. ఈ సందర్భంగా చర్చ ప్రారంభించిన మంత్రి అర్జున్ రామ్ మాట్లాడుతూ.. 2023లోనే నారీ శక్తి వందన్ అధినియం బిల్లు ఆమోదం పొందిందని తెలిపారు. మహిళలకు 33 శాతం రిజర్వేషన్లపై ఇప్పటికే పార్లమెంట్ ఆమోదం తెలిపిందని.. ఆ రిజర్వేషన్లను అమలు చేయాల్సిన సమయం వచ్చిందన్నారు. కొన్ని బిల్లులను భావితరాలు మరువలేవని.. రాజ్యాంగంలోని ఆర్టికల్ 368 (2) ప్రకారం ప్రజాహిత నిర్ణయాలు తీసుకోవచ్చని పేర్కొన్నారు. ఆర్టికల్ 368 ద్వారా ప్రజాహిత నిర్ణయాలకు పార్లమెంటుకు రాజ్యాంగం శక్తి ఇచ్చిందని తెలిపారు. ఈ క్రమంలోనే మూడు బిల్లులను లోక్‌సభలో ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. బిల్లు ద్వారా మహిళల ప్రాతినిధ్యం పెరుగుతుందని స్పష్టం చేశారు. మహిళలకు సామాజిక న్యాయం కోసం కేంద్రం అనేక పథకాలు తెచ్చిందని.. మహిళలకు శౌచాలయాలు, ఉజ్వల యోజన అమలు చేశామన్నారు. ప్రజలందరికీ సామాజిక, ఆర్థిక న్యాయం జరగాల్సిందే అని పేర్కొన్నారు. మహిళలకు జన్‌ధన్ ఖాతాలు, పిఎం ముద్రా యోజన, సుకన్య సమృద్ధి యోజన, లఖ్‌పతీ దీదీ వంటి పథకాలు అమలు చేశామని తెలిపారు. స్వయం సహాయక సంఘాల మహిళలకు చేయూతనిచ్చామని అన్నారు.

మన తెలంగాణ 16 Apr 2026 1:12 pm

Telangana : ట్రాన్స్ కో లో సమ్మె నిషేధం

తెలంగాణ ట్రాన్స్ కో సమ్మెపై నిషేధం విధించింది

తెలుగు పోస్ట్ 16 Apr 2026 1:10 pm

కోతుల నివారణ పై కౌన్సిలర్ల నిలదీత

కోతుల నివారణ పై కౌన్సిలర్ల నిలదీత చెన్నూర్, ఆంధ్రప్రభ : మంచిర్యాల జిల్లా

ప్రభ న్యూస్ 16 Apr 2026 1:08 pm

ప్రైవేట్ పార్కింగ్ లో అగ్ని ప్రమాదం

ప్రైవేట్ పార్కింగ్ లో అగ్ని ప్రమాదం జనగామ, ఆంధ్రప్రభ : ప్రమాదవశాత్తు ఓ

ప్రభ న్యూస్ 16 Apr 2026 1:08 pm

టీడీపీ పొలిట్ బ్యూరోలో ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు

టీడీపీ పొలిట్ బ్యూరోలో ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు ఎంపిక లభించిన అరుదైన గౌరవంసేవా

ప్రభ న్యూస్ 16 Apr 2026 1:05 pm

Amit Shah |మత ప్రాతిపదికన రిజర్వేషన్ రాజ్యాంగంలో లేదు

Amit Shah | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన బిల్లులపై

ప్రభ న్యూస్ 16 Apr 2026 1:02 pm

మీ ఇంటి నుంచే ఇంటి వివ‌రాలు న‌మోదు చేయండి…

మీ ఇంటి నుంచే ఇంటి వివ‌రాలు న‌మోదు చేయండి… స్వీయ గ‌ణ‌న ప్ర‌క్రియ‌లో

ప్రభ న్యూస్ 16 Apr 2026 12:57 pm

లోక్ సభలో మహిళ రిజర్వేషన్ బిల్లుపై చర్చ ప్రారంభం

మహిళ రిజర్వేషన్ బిల్లుపై లోక్ సభలో చర్చ ప్రారంభమయింది.

తెలుగు పోస్ట్ 16 Apr 2026 12:56 pm

latest gold rates|రోజురోజుకూ బంగారం ధ‌ర‌లు పైపైకి..

latest gold rates|రోజురోజుకూ బంగారం ధ‌ర‌లు పైపైకి.. ఆంధ్ర‌ప్ర‌భ వెబ్‌డెస్క్ : భారతీయ

ప్రభ న్యూస్ 16 Apr 2026 12:51 pm

November 25 |మృత్యు రహదారి…

November 25 | మృత్యు రహదారి… మంత్రాలయం మార్గంలో ప్రమాదాల మళ్లీ పునరావృతం.కోటేకల్

ప్రభ న్యూస్ 16 Apr 2026 12:51 pm

Green signal | 207 అనుకూల ఓట్లు..

Green signal | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : లోక్‌సభలో 131వ రాజ్యాంగ

ప్రభ న్యూస్ 16 Apr 2026 12:48 pm

Video: Supriya Yarlagadda Exclusive Interview

The post Video: Supriya Yarlagadda Exclusive Interview appeared first on Telugu360 .

తెలుగు 360 16 Apr 2026 12:45 pm

నియోజకవర్గాల బిల్లుపై తమిళనాడు సీఎం నిరసన.. నడిరోడ్డుపై కాపీల దహనం

కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన నియోజకవర్గాల పునర్విభజన బిల్లుపై తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. నమక్కల్‌లో గురువారం జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన బిల్లు కాపీని స్వయంగా దహనం చేసి తన వ్యతిరేకతను బలంగా చాటారు. ఈ బిల్లును ‘నల్ల చట్టం్ణగా అభివర్ణించిన ఆయన, దీనికి వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. నిరసనలో భాగంగా, తమిళనాడులోని ఇళ్లు, బహిరంగ ప్రదేశాల్లో నల్ల జెండాలు ఎగురవేయాలని స్టాలిన్ కోరారు. చెన్నై గోపాలపురంలోని దివంగత […] The post నియోజకవర్గాల బిల్లుపై తమిళనాడు సీఎం నిరసన.. నడిరోడ్డుపై కాపీల దహనం appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 16 Apr 2026 12:39 pm

ఫ్యాక్ట్ చెక్: పాకిస్థానీ ప్యానలిస్ట్ జర్నలిస్ట్ చైత్ర త్రిపాఠీని విమర్శిస్తున్న వీడియోను ఎడిట్ చేయడం ద్వారా సృష్టించారు

పాకిస్థానీ ప్యానలిస్ట్ జర్నలిస్ట్ చైత్ర త్రిపాఠీని విమర్శిస్తున్న వీడియోను ఎడిట్ చేయడం ద్వారా సృష్టించారు

తెలుగు పోస్ట్ 16 Apr 2026 12:37 pm

Andhra Pradesh : యాచించినా ఇక కనికరించరేమో.. ఏపీకి ఇక గడ్డు కాలమే

రాజకీయ ప్రయోజనాలు చూసుకుని ప్రతి అంశానికి తలూపుతుంటే రానున్న భవిష్యత్ అంధకారమేనన్నది విశ్లేషకుల అంచనా

తెలుగు పోస్ట్ 16 Apr 2026 12:30 pm

జన గణన దేశ భవిష్యత్తుకు పునాది…

జన గణన దేశ భవిష్యత్తుకు పునాది… గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము… గుడివాడ

ప్రభ న్యూస్ 16 Apr 2026 12:26 pm

జనగణన ప్రక్రియ చేపట్టాలని ఇప్పటికే కేంద్రం నిర్ణయించింది: అమిత్ షా

ఢిల్లీ: ప్రజల్లో ఆందోళన కలిగించేలా విపక్షాల వ్యాఖ్యలున్నాయని హోం మంత్రి అమిత్ షా ఆరోపించారు. మహిళా రిజర్వేషన్ బిల్లు ప్రవేశపెట్టకుండా ఎలా చర్చ చేపడతారని, బిల్లు ప్రవేశపెట్టకుండానే ఎలా ప్రశ్నిస్తారని ప్రశ్నించారు. లోక్ సభలో 131వ రాజ్యాంగ సవరణ బిల్లు సమావేశాల సందర్భంగా ఆయన మాట్లాడారు. బిల్లు సభలో ప్రవేశ పెట్టిన తర్వాత సభ్యులు అభిప్రాయాలు చెప్పవచ్చునని సూచించారు. జనగణన ఎందుకు చేపట్టలేదని సమాజ్‌వాదీ పార్టీ జాతీయ అధ్యక్షుడు పార్లమెంట్ సభ్యుడు అఖిలేష్ యాదవ్ ప్రశ్నిస్తున్నారని అన్నారు. జనగణన ప్రక్రియ చేపట్టాలని ఇప్పటికే కేంద్రం నిర్ణయించిందని, జనగణన ప్రక్రియ ఇప్పటికే మొదలైందని గుర్తించాలని సూచించారు. ప్రస్తుతం ఇళ్ల గణన జరుగుతోందని..ఇళ్లకు ఎలాంటి జాతి ఉండదని, వ్యక్తుల జనగణన జరిగిన సమయంలో జాతి ప్రస్తావన ఉంటుందని అమిత్ షా పేర్కొన్నారు.  

మన తెలంగాణ 16 Apr 2026 12:22 pm

లోక్‌సభ ముందుకు మూడు కీలక బిల్లులు..

డీలిమిటేషన్‌పై విపక్షాల అభ్యంతరందేశ రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీస్తున్న మూడు కీలక బిల్లులను కేంద్ర ప్రభుత్వం నేడు లోక్‌సభలో ప్రవేశపెట్టనుంది. మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించడం, నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) చేపట్టడం ఈ బిల్లుల ప్రధాన ఉద్దేశం. అయితే, మహిళా రిజర్వేషన్ల అమలును డీలిమిటేషన్‌తో ముడిపెట్టడాన్ని విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తుండటంతో పార్లమెంటులో వాడివేడి చర్చకు రంగం సిద్ధమైంది.నేటి నుంచి ప్రారంభమైన మూడు రోజుల ప్రత్యేక పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ […] The post లోక్‌సభ ముందుకు మూడు కీలక బిల్లులు.. appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 16 Apr 2026 12:20 pm

మాజీ ఎంపీటీసీ దాసోజు సుధారాణి ఆకస్మిక మృతి

చౌటుప్పల్, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపాలిటీలోని లింగోజిగూడెం గ్రామానికి

ప్రభ న్యూస్ 16 Apr 2026 12:16 pm

కాలి బూడిదైన వడ్ల లారీ

ఇటిక్యాల, ఆంధ్రప్రభ : జోగులాంబ గద్వాల జిల్లా ఎర్రవల్లి మండలం పరిధిలో గురువారం

ప్రభ న్యూస్ 16 Apr 2026 12:13 pm

దోషులను ఎంతటి వారైనా కఠినంగా శిక్షించాలి

దోషులను ఎంతటి వారైనా కఠినంగా శిక్షించాలి షాద్ నగర్, ఆంధ్రప్రభ : నియోజకవర్గం

ప్రభ న్యూస్ 16 Apr 2026 12:10 pm

Breaking : మూడు బిల్లులపై చర్చకు లోక్ సభలో ఓటింగ్

మూడు కీలక బిల్లులపై చర్చకు అనుమతించేందుకు ఓటింగ్ ను నిర్వహించారు.

తెలుగు పోస్ట్ 16 Apr 2026 12:08 pm

ఆలేరులో చేనేత కార్మికులకు వైద్య శిబిరం

ఆలేరు, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గ కేంద్రంలోని గౌడ

ప్రభ న్యూస్ 16 Apr 2026 12:06 pm

మైనార్టీ కోటాలో కో ఆప్షన్ ఇవ్వాలి

మోత్కూర్, ఆంధ్రప్రభ : మోత్కూర్ మున్సిపాలిటీలో ముస్లిం మైనారిటీ కోటాలో తనకు కో

ప్రభ న్యూస్ 16 Apr 2026 12:02 pm

mi vs pbks|ఇవాళ ముంబై వ‌ర్సెస్‌ పంజాబ్

mi vs pbks|ఇవాళ ముంబై వ‌ర్సెస్‌ పంజాబ్ ఆంధ్ర‌ప్ర‌భ వెబ్‌డెస్క్ : ఐపీఎల్

ప్రభ న్యూస్ 16 Apr 2026 11:54 am

Law Minister |పార్లమెంట్‌లో విస్తృత చర్చ..

Law Minister | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో

ప్రభ న్యూస్ 16 Apr 2026 11:53 am

Census : తినే తిండిని కూడా లెక్కలు సేకరిస్తారట..జనాభా లెక్కలు ఇలా?

జనగణన ప్రారంభమయింది. ప్రస్తుతం ఈరోజు నుంచి స్వీయ నమోదు కార్యక్రమం ప్రారంభమయింది

తెలుగు పోస్ట్ 16 Apr 2026 11:52 am

రాజ్యాంగ విరుద్ధంగా ఈ బిల్లు తీసుకొచ్చారు: కెసి వేణుగోపాల్

ఢిల్లీ: 2023 లోనే మహిళా బిల్లుకు సంపూర్ణ మద్దతు ఇచ్చామని లోక్‌సభ సభ్యుడు కెసి వేణుగోపాల్ తెలిపారు. 2024 నుంచే అమలు చేయమని డిమాండ్ చేశామని అన్నారు. లోక్ సభలో 131వ రాజ్యాంగ సవరణ బిల్లు సమావేశాల సందర్భంగా కెసి వేణుగోపాల్ మాట్లాడారు. 33 శాతం మహిళా రిజర్వేషన్లు 2024లో ఎందుకు అమలు చేయలేదని సభను ప్రశ్నించారు. జనాభా లెక్కలు, డీలిమిటేషన్ తర్వాతే మహిళా రిజర్వేషన్లు అమలు చేస్తామన్నారని, రాజ్యాంగ విరుద్ధంగా ఈ బిల్లు తీసుకొచ్చారని విమర్శించారు. 131 రాజ్యాంగ సవరణ బిల్లును వెనక్కి తీసుకోవాలని కెసి వేణుగోపాల్ కోరారు.      

మన తెలంగాణ 16 Apr 2026 11:45 am