ప్రభాస్ సినిమాలపై గందరగోళానికి తెర
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉండటంతో ఆయన షూటింగ్ షెడ్యూల్స్పై నెలకొన్న సందిగ్ధతకు శనివారం ఒక స్పష్టత వచ్చింది.కల్కి 2: నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ భారీ సీక్వెల్ షూటింగ్ శంకర్పల్లిలో ప్రారంభమైంది. అయితే ఈరోజు కేవలం అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ కాంబినేషన్ సీన్స్ను మాత్రమే చిత్రీకరిస్తున్నారు. ప్రభాస్ త్వరలోనే ఇందులో పాల్గొంటారు.ఫౌజీ: హను రాఘవపూడి దర్శకత్వంలో వస్తున్న ఈ పీరియడ్ డ్రామాకు ప్రభాస్ మొదటి ప్రాధాన్యత ఇస్తున్నారు. దీని […] The post ప్రభాస్ సినిమాలపై గందరగోళానికి తెర appeared first on Visalaandhra .
నటి వరలక్ష్మి శరత్ కుమార్ దర్శకత్వం వహించిన తొలి చిత్రం ‘సరస్వతి’ ట్రైలర్ విడుదలై… విశేష స్పందన పొందుతోంది. తన కూతురు స్కూల్ నుంచి కనిపించకుండా పోవడంతో ఒక తల్లి (వరలక్ష్మి) చేసే పోరాటమే కథాంశం. వ్యవస్థపై ఆమె ఎలా తిరగబడింది అనేదే అసలు కథ. నటీనటుల విషయానికి వస్తే… ప్రకాష్ రాజ్ అడ్వకేట్ రామానుజంగా నటిస్తుండగా, ప్రియమణి, కిషోర్ కీలక పాత్రల్లో కనిపిస్తున్నారు. ‘ప్రతి ఆడదీ సరస్వతి కాదు… అవసరమైతే కాళికాదేవిగా మారుతుంది’ అనే డైలాగ్ […] The post ఆకట్టుకున్న ‘సరస్వతి’ ట్రైలర్ appeared first on Visalaandhra .
జూన్ తర్వాతే అల్లు అర్జున్, లోకేశ్ సినిమా
అల్లు అర్జున్, లోకేష్ కనగరాజ్ కాంబినేషన్లో రాబోతున్న ‘ఏఏ23’ గురించి క్రేజీ అప్డేట్ వచ్చింది. ఈ సినిమా అనౌన్స్మెంట్ థీమ్ మ్యూజిక్ ఇన్స్టాగ్రామ్లో మిలియన్ రీల్స్ మార్కును దాటి రికార్డ్ సృష్టించింది. ఈ చిత్రం జూన్ 2026 తర్వాత పట్టాలెక్కనుంది. ప్రస్తుతం అల్లు అర్జున్ డైరెక్టర్ అట్లీతో చేస్తున్న సినిమాను పూర్తి చేసే పనిలో ఉన్నారు. అట్లీ, లోకేష్ కనగరాజ్ ఇద్దరూ తమిళ డైరెక్టర్లే. అట్లీ మూవీ కూడా వరల్డ్వైడ్గా మంచి బిజినెస్ చేసినట్లు సమాచారం. లోకేష్ […] The post జూన్ తర్వాతే అల్లు అర్జున్, లోకేశ్ సినిమా appeared first on Visalaandhra .
ఓటీటీలో రాబోయే కొత్త సినిమాలివే
అక్యూజ్డ్: కొంకణా సేన్ శర్మ, ప్రతిభా రత్న నటించిన ఈ హిందీ వెబ్ మూవీ ట్రైలర్ విడుదలైంది. ఇది ఒక లెస్బియన్ కపుల్ చుట్టూ తిరిగే కథ. నెట్ఫ్లిక్స్లో ఫిబ్రవరి 27 నుంచి స్ట్రీమింగ్ కానుంది.కార్తీక దీపం 2: బుల్లితెరపై సంచలనం సృష్టిస్తున్న ఈ సీరియల్ నేటితో 600 ఎపిసోడ్ల మైలురాయి చేరుకుంది. ఈరోజు ఎపిసోడ్లో ‘దీప’ తన సొంత కూతురే అని దశరథకు తెలిసే ఎమోషనల్ సీన్ హైలైట్గా నిలిచింది.అర్జున్ అంబటి: బిగ్ బాస్ ఫేమ్ […] The post ఓటీటీలో రాబోయే కొత్త సినిమాలివే appeared first on Visalaandhra .
ఆంథ్రోపిక్ ఒక్క పోస్ట్.. స్టాక్ మార్కెట్ ఢమాల్
కృత్రిమ మేధ స్టార్టప్ ఆంథ్రోపిక్ వరుస సంచలనాలతో ప్రపంచ స్టాక్ మార్కెట్లకు వణుకు పుట్టిస్తోంది. తాజాగా సైబర్ సెక్యూరిటీ సర్వీస్లు అందించే కంపెనీలకు షాకిచ్చింది. కొన్ని గంటల క్రితం ఆంథ్రోపిక్ చేసిన ఒక్క పోస్ట్ పది బిలియన్ డాలర్ల నష్టాన్ని మోసుకొచ్చింది. దీంతో అమెరికా స్టాక్ మార్కెట్లో సైబర్ సెక్యూరిటీ సంస్థల షేర్లు కుప్పకూలాయి. సైబర్ సెక్యూరిటీ కోసం కొత్త ఫీచర్ ‘క్లాడ్ కోడ్ సెక్యూరిటీ’ తీసుకొస్తున్నట్టు ఆంథ్రోపిక్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇది సాఫ్ట్వేర్ కోడ్ బేస్లను స్కాన్ చేయడమే కాకుండా అందులోని లోపాలను గుర్తించి, వాటిని సరిదిద్దే పరిష్కారాలను సిఫారసు చేస్తుంది. దాంతో కోడింగ్ సమయంలోనే డెవలపర్లు భదత్రా పరమైన లోపాలను గుర్తించి పరిష్కరించుకోవచ్చు. సాంప్రదాయబద్దంగా గుర్తించలేని లోపాలను కూడా ఈ టూల్ ద్వారా సులభంగా కనిపెట్టవచ్చని సంస్థ ప్రకటించింది. ప్రస్తుతానికి ఈ ఫీచర్ టెస్టింగ్ దశలో ఉందని, త్వరలోనే అందుబాటులోకి వస్తుందని ఒక పోస్ట్ చేసింది. ఈ పోస్ట్తో అమెరికా స్టాక్ మార్కెట్లోని సైబర్ సెక్యూరిటీ సంస్థల షేర్లు ఒక్కసారిగా కుప్పకూలాయి. క్రౌడ్స్ట్రైక్, క్లాడ్ఫ్లేర్, స్కేలార్, సెయిల్ పాయింట్, ఓక్టా తదితర సంస్థల షేర్లు 5 నుంచి పది శాతం మేర పడిపోయాయి. సైబర్ సెక్యూరిటీతో సంబంధం ఉన్న ఐటీ షేర్లు కూడా పడిపోయాయి. అలాగే గ్లోబల్ ఎక్స్ సైబర్ సెక్యూరిటీ ఈటీఎఫ్ 5 శాతం నష్టపోయింది.
. హార్దిక్ పాండ్యా షాట్కు కిందపడ్డ బౌలర్. నేడు దక్షిణాఫ్రికాతో సూపర్ 8 మ్యాచ్ శ్రీలంక x ఇంగ్లండ్మద్యాహ్నం 3 గంటలకుఇండియా x సౌతాఫ్రికారాత్రి 7 గంటలకు ముంబై: భారత క్రికెట్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా షాట్కు తన సహచరుడు మహమ్మద్ సిరాజ్కు గాయమైంది. ప్రాక్టీసులో పాండ్యా కొట్టిన షాట్ అతని మోకాలికి తగిలింది. భారతజట్టు ఆదివారం దక్షిణాఫ్రికాతో టీ20 ప్రపంచ కప్ సూపర్ 8 మ్యాచ్ ఆడనున్నది. ఈ మ్యాచ్లో పాల్గొనాల్సిన భారత క్రికెట్ జట్టు […] The post ప్రాక్టీసులో సిరాజ్కు గాయం appeared first on Visalaandhra .
ఏఎఫ్సీ ఉమెన్స్ ఆసియా కప్ టీమిండియా ఇదే
ముంబై: ఏఎఫ్సీ ఉమెన్స్ ఆసియా కప్ గ్రూప్ సీలో ఉన్న భారత్ మార్చి 4న పెర్త్ రెక్టాంగులర్ స్టేడియంలో వియత్నాంతో తన తొలి మ్యాచ్ను ఆడబోతున్నది. ఆ తర్వాత మార్చి 7న అదే వేదికలో జపాన్తో తలపడుతుంది. చివరి గ్రూప్ దశ మ్యాచ్ మార్చి 10న వెస్ట్రన్ సిడ్నీ స్టేడియంలో మధ్యాహ్నం 2:30 గంటలకు చైనీస్ తైపీతో జరుగుతుంది. ప్రతి గ్రూప్ నుండి మొదటి రెండు జట్లు, అలాగే ఉత్తమ మూడవ స్థానంలో నిలిచిన రెండు జట్లు […] The post ఏఎఫ్సీ ఉమెన్స్ ఆసియా కప్ టీమిండియా ఇదే appeared first on Visalaandhra .
గోవింద ధ్వనుల మధ్య జంటనగరాలని పరవశింపచేసిన గరుడసేవ..!
గోవింద ధ్వనుల మధ్య జంటనగరాలని పరవశింపచేసిన గరుడసేవ..! పాల్గొన్న సుచిత్రా ఎల్లా, ఆకట్టుకున్న
పరువు నష్టం కేసులో కోర్టుకు రాహుల్
2014 నాటి పరువు నష్టం దావాలో కాంగ్రెస్ నేత, ఎంపి రాహుల్ గాంధీ శనివారం భివాండి మెజిస్ట్రేట్ కోర్టులో న్యాయమూర్తి ఎదుట హాజరయ్యారు. ఈ పందర్భంగా తనకు కొత్త గ్యారంటీర్గా కాంగ్రెస్ మహారాష్ట్ర పిసిసి అధ్యక్షులు హర్షసప్కాల్ను సిఫార్సు చేశారు. థానే జిల్లా కోర్టుకు వెళ్లుతున్నప్పుడు మార్గమధ్యలోములుండ్ టోల్ ప్లాజా వద్ద రాహుల్కు బిజెపి కార్యకర్తలు నల్లజెండాలతో నిరసన తెలిపారు. ఏఐ సమ్మిట్లో యువజనకాంగ్రెస్ కార్యకర్తలు షర్టులు తీసేసి, నిరసనకు దిగడం, దేశ ప్రతిష్టను మంటగలిపే చర్య అని, ఇందుకు కారణం రాహుల్ గాంధీ ఆలోచనలే అని పేర్కొంటూ బిజెపి వర్గాలు ఆందోళనకు దిగాయి. వీరిని దాటుకుని రాహుల్ వాహనం కోర్టుకు చేరుకుంది. ఫస్ట్క్లాస్ మెజిస్ట్రేట్ పిఎం కోల్సే రాహుల్ పై పరువునష్టం దావా విచారణ ఆరంభించి, కొత్త ష్యూరిటీ ప్రక్రియను పూర్తి చేశారు. తరువాత కేసు తదుపరి విచారణను ఏప్రిల్ 4వతేదీకి వాయిదా వేశారు. మహాత్మా గాంధీ హత్యకు వెనుక ఆర్ఎస్ఎస్ హస్తం ఉందని 2014 లోక్సభ ఎన్నికల ప్రచార దశలో రాహుల్ గాంధీ సోనాలే గ్రామంలో ఆరోపించడం వివాదాస్పదం అయింది. ఈ వ్యవహారంపై ఆర్ఎస్ఎస్ ప్రచారకుడు రాజేష్ కుంటే పరువు నష్టం కేసు పెట్టారు. ఈ కేసు విచారణ వాయిదాలకు దారితీస్తోంది.ఈ కేసులో రాహుల్ను వ్యక్తిగత హాజరీ నుంచి ఇప్పటికే మినహాయింపు ఇచ్చింది. అయితే ఇంతకు ముందటి ష్యూరిటీ వ్యక్తి మృతితో కొత్త ష్యూరిటీ అవసరం ఏర్పడింది. ఇందు కోసం రాహుల్ న్యాయస్థానానికి వ్యక్తిగతంగా హాజరుకావల్సి వచ్చింది.
అవసరం లేకపోయినా అప్ప్పులు ఎందుకు తీసుకుంటున్నారు?
హైదరాబాద్: భారతదేశంలో వ్యక్తిగత రుణాలు పాత ‘కష్టంమాత్రమే’ అనే అవగాహన నుండి క్రమంగా దూరమవుతున్నాయి. ఈ మార్పు ముఖ్యంగా స్థిరమైన ఉద్యోగాలు, స్థిరమైన జీతాలు కలిగిన కస్టమర్లలో కనిపిస్తుంది. సంవత్సరాలుగా ఆర్థికంగా క్రమశిక్షణతో, దీర్ఘకాలిక పొదుపులు. పెట్టుబడులను స్థిరత్వంతో నిర్మించే వ్యక్తులు. ముఖ్యంగా కోవిడ్ తర్వాత మారినది వారి పెట్టుబడి సామర్థ్యం కాదు కానీ ‘పెట్టుబడి’ అంటే ఏమిటో వారి నిర్వచనం. చాలా మంది తమ ఆర్థిక భవిష్యత్తు కోసం సరైన పనులు చేస్తున్నప్ప్పుడు, వారు అనుకోకుండా […] The post అవసరం లేకపోయినా అప్ప్పులు ఎందుకు తీసుకుంటున్నారు? appeared first on Visalaandhra .
హైడ్రా కాపాడిన 7 ఎకరాలు.. భూమి విలువ రూ. 1400 కోట్లు
హైదరాబాద్ మహానగర శివారులోని కొండాపూర్లో పార్కులు, ప్రజావసరాలకు ఉద్దేశించిన స్థలాలు సుమారు 7 ఎకరాలను హైడ్రా శనివారం కాపాడింది. వీటి విలువ సుమారు రూ. 1400ల కోట్ల వరకూ ఉంటుందని అధికారుల అంచనా. రంగారెడ్డి జిల్లా పేర లింగంపల్లి మండలం కొండాపూర్ విలేజ్ లోని సర్వే నంబరు 78 నుంచి 93 వరకున్న రాజరాజేశ్వర నగర్ కాలనీ పేరుతో 2059 ప్లాట్లను 1993లో గ్రామపంచాయితీ లే ఔట్ వేశారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలకు 5 ఎకరాలు కేటాయించారు. పాఠశాలకు దాదాపు ఎకరా స్థలం, పార్కుల కోసం ఎకరాకు పైగా కేటాయించారు. పాఠశాలకు కేటాయించిన స్థలంలో 1000 చ.గజాల మేర అపార్టుమెంటును నిర్మించేశారు. కమ్యూనిటీ హాల్ కోసం 2181 చ.గజాలను కేటాయించారు. ఇలా కేటాయించిన భూములు ఆక్రమణలకు గురౌతున్నాయని వెంటనే కాపాడి రాజరాజేశ్వరి నగర్ నివాసం ఉంటున్న 5 వేల కుటుంబాలకు ఉపయోగపడేలా చూడాలని హైడ్రా ప్రజావాణిలో కాలనీ సంక్షేమ సంఘం కోరింది. ఈ భూముల అక్రమణల వెనుక బడాబాబులున్నారని పిర్యాదు చేసింది. ఎల్ఆర్ఎస్ ఎలా అయ్యాయి..! పలు రకాల షోరూంలతో పాటు.. కిరాణా జనరల్ స్టోర్లు ఆభూముల్లోకి వచ్చాయని, రహదారులు కూడా అక్రమణలకు గురవుతున్నాయని కాలనీ సంక్షేమ సంఘం ఫిర్యాదులో పేర్కొంది. యూఎల్సీ భూములలోని లే ఔట్లో ప్లాట్లు ఎల్ఆర్ఎస్ అయ్యాయి. పార్కులు, ప్రజావసరాల స్థలాలు ఎల్ఆర్ఎస్ లేకుండానే అక్రమణదారులకు ఎలా సొంతం అవుతాయని ఫిర్యాదుదారులు పేర్కొన్నారు. అవి పార్కులని, ప్రజావసరాల స్థలాలుగానే ఉపయోగపడాలని కోరారు. ఈ ఫిర్యాదుల నేపథ్యంలో హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ఆదేశాల మేరకు క్షేత్ర స్థాయిలో సంబంధిత అధికారులతో హైడ్రా పరిశీలించింది. లే ఔట్ ప్రకారం పార్కుతో పాటు ప్రజావసరాలకు ఉద్దేశించిన స్థలాలుగా నిర్ధారించుకుంది. పార్కు స్థలంలో ఇప్పటికే వెయ్యి గజాల మేర అపార్టుమెంట్ వచ్చిందనీ... కమ్యూనిటీ స్థలంలో ప్రైవేటు పాపులు, పిడ్డులు వేసినట్టు గుర్తించింది. ప్రజావసరాలకు ఉద్దేశించిన స్థలాలు.. అక్కడి నివాసితులకే చెందాలనే ఉద్దేశంతో ఆక్రమణలు తొలగించి సెన్సింగ్ వేసింది. ప్రజావసరాలకు ఉద్దేశించిన స్థలాలుగా పేర్కొంటూ హైడ్రా బోర్డులు ఏర్పాటు చేసింది. దీంతో రాజరాజేశ్వరి నగర్ నివాసితులు హర్షం వ్యక్తం చేశారు. దశాబ్దాలుగా పరిష్కారం కాని సమస్య హైడ్రాతో పరిష్కారమయ్యిందని స్థానికులు దన్యవాదాలు తెలిపారు.
20 ఏళ్ల మైలురాయికి చేరిన సన్ లైఫ్ గ్లోబల్ సొల్యూషన్స్ ఇండియా
న్యూదిల్లీ: గ్లోబల్ లీడర్ సన్ లైఫ్ గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్ అయిన సన్ లైఫ్ గ్లోబల్ సొల్యూషన్స్ (bస్bల్జీbస్) ఇండియా కార్యాలయం దేశంలో పరివర్తన కలిగించే 20 సంవత్సరాల మైలురాయిని సూచిస్తుంది. 2006లో కార్యకలాపాలు, అప్లికేషన్ నిర్వహణపై దష్టి సారించే డెలివరీ సెంటర్గా ప్రారంభమైనది. డిజిటల్ పరివర్తన, ప్రాసెస్ ఇన్నోవేషన్, bక్సలెన్స్, స్కేల్డ్ ఆపరేషన్లు, స్థిరమైన వద్ధిని ప్రారంభించే సమగ్ర ప్రపంచ సామర్థ్య కేంద్రంగా అభివద్ధి చెందింది. గత రెండు దశాబ్దాలుగా, bస్bల్జీbస్ సన్ లైఫ్ గ్లోబల్ […] The post 20 ఏళ్ల మైలురాయికి చేరిన సన్ లైఫ్ గ్లోబల్ సొల్యూషన్స్ ఇండియా appeared first on Visalaandhra .
బెంగళూరు: భారతదేశంలో మొట్టమొదటి 100% bఫ్డీఐ నిధులతో కూడిన తతీయ సంరక్షణ ఆసుపత్రి అయిన సక్రా వరల్డ్ హాస్పిటల్, శనివారం తన ఇంటిగ్రేటెడ్, అధునాతన ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్యాన్సర్ కేర్ అండ్ బ్లడ్ డిజార్డర్స్ను ప్రారంభించింది. ఇది ఖచ్చితత్వంతో నడిచే, సాంకేతికతఆధారిత, రోగికేంద్రీకత క్యాన్సర్, హెమటాలజీ సంరక్షణను ఒకే పైకప్ప్పు క్రింద అందించే లక్ష్యంతో ఉన్న ఒక ప్రత్యేక కేంద్రం. ‘శరీరానికి సహాయం చేయడంఆత్మను నయం చేయడం’ అనే తత్వశాస్త్రం ద్వారా మార్గనిర్దేశం చేయబడిన ఈ సంస్థ, […] The post సక్రా వరల్డ్ హాస్పిటల్ ఇంటిగ్రేటెడ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్యాన్సర్ కేర్ అండ్ బ్లడ్ డిజార్డర్స్ ప్రారంభం appeared first on Visalaandhra .
ఫిబ్రవరి 21. దిల్సుక్నగర్ బాంబు పేలుళ్లు జరిగి పదమూడేళ్లు పూర్తయిన నేపథ్యంలో ఉగ్ర కుట్ర జరగనుందన్న వార్తలు నగరంలో తీవ్ర కలకలం లేపాయి. చంచల్గూడ జైలులోనే ఈ ఉగ్రకుట్రకు పథకం రచించారని సోషల్ మీడియా వేదికగా ప్రచారం ఊపందుకోవడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. దిల్సుక్నగర్, సైదాబాద్, మలక్పేట్ తదితర ప్రాంతాల్లో పోలీసులు నిఘా ఏర్పాటు చేసి సోదాలు నిర్వహించారు. అయితే అలాంటి కుట్రలు ఏమి జరగలేదని, ఈ వార్తలు పూర్తిగా అవాస్తవమని పోలీసులు కొట్టిపారేశారు.2013 ఫిబ్రవరి 21న సాయంత్రం 6.50 గంటలకు దిల్సుఖ్నగర్లోని కోణార్క్ థియేటర్ వద్ద రెండు బాంబులు పేలాయి. ఈ ఘటనలో 18 మంది మృతి చెందగా, 130 మందికి గాయాలయ్యాయి. ఇండియన్ ముజాహిద్దీన్ అనే సంస్థ ఈ పేలుళ్లకు పాల్పడింది. బాబ్రీ మజీద్ కూల్చివేతకు ప్రతీకారంగా ఇండియన్ ముజాహిద్దీన్ బాంబు పేలుళ్లకు తెగబడింది. ఈ పేలుళ్లలో ప్రధాన నిందితుడు ఇండియన్ ముజాహిద్దీన్ కీలకనేత యాసిన్ భత్కల్, మరో ఐదు మందితో పేలుళ్లకు పాల్పడ్డాడు. అబ్ధుల్లాపూర్మెట్లోని ఓ ఇంట్లో ఉండి బాంబు పేలుళ్లకు కుట్రపన్నారు. రెండు పాతసైకిళ్లు, రెండు కుక్కర్లను కొనుగోలు చేసిన ఉగ్రవాదులు.. రెండు అత్యంత శక్తివంతమైన ఐఈడీ బాంబులను మార్చారు. అత్యంత రద్దీగా ఉన్న ప్రాంతాల్లో పేలుళ్లకు భత్కల్ ప్లాన్ చేయగా.. దిల్సుఖ్నగర్లో రెండు సైకిళ్లను పార్క్ చేయడంతో కొద్దిసేపటికే రెండు బాంబులు పేలాయి. నిందితులను అరెస్టు చేసిన ఎన్ఐఏ కోర్టులో ప్రవేశపెట్టడంతో 2016లో ఉరిశిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది. దేశవ్యాప్తంగా ఉగ్రముప్పు ఉందని కేంద్ర నిఘా వర్గాలు హెచ్చరికలు చేయడంతో హైదరాబాద్ పోలీసులు దిల్సుక్నగర్తోపాటు ముసారంబాగ్, సైదాబాద్, మలక్పేట్ తదితర ప్రాంతాలతోపాటు నగరంలోని రద్దీ ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టారు. హైదరాబాద్లోని చంచల్గూడ జైలు ములాఖత్లలో ఉగ్రకుట్రకు ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. జైలు నుంచే నగరంలో విధ్వంసానికి కుట్ర పన్నినట్లు నిఘావర్గాలు అనుమానిస్తున్నాయి. ములాఖత్కు వచ్చిన వ్యక్తులతో ఉగ్రదాడులపై సంభాషణలు చేసినట్లు తెలిసింది. లష్కరే తోయిబాకు చెందిన ఉగ్రవాది నగరంలో బాంబు పేలుళ్లకు కుట్ర చేసినట్లు సమాచారం. ఉగ్రకుట్ర పథకం అవాస్తవమని జైళ్ల శాఖ డిఐజి శ్రీనివాస్ తెలిపారు.
ఆర్చరీలో దమ్మపేట మండల యువతికి గోల్డ్ మెడల్
ఆర్చరీలో దమ్మపేట మండల యువతికి గోల్డ్ మెడల్ దమ్మపేట ,ఆంధ్రప్రభః ఖమ్మం సర్దార్
cbn affection : వావ్.. ప్యూచర్ మీదే Andhra Prabha News
cbn affection : వావ్.. ప్యూచర్ మీదే Andhra Prabha News నవ.జాత
AP Liquor Scam: Arrest of A2 Vasudeva Reddy
In a significant development in the alleged Andhra Pradesh liquor scam linked to the previous YSRCP regime, the CID has arrested Vasudeva Reddy, former Managing Director of AP Beverages Corporation and named A2 in the case. A1 in the case is Raj Kesireddy. Investigators believe Vasudeva Reddy played a central role in the policy design […] The post AP Liquor Scam: Arrest of A2 Vasudeva Reddy appeared first on Telugu360 .
అమెరికా సుప్రీంకోర్టు తీర్పు వెనుక భారతీయ సంతతికి చెందిన న్యాయవాది
అమెరికా ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్ విధించిన సుంకాలను కొట్టివేసిన అమెరికా సుప్రీంకోర్టు తీర్పులో ప్రధాన పాత్ర పోషించిన భారతీయ సంతతికి చెందిన న్యాయవాది కీలక వాదనలు విన్పించారు. సుంకాల చట్ట విరుద్ధత గురించి అమెరికా అత్యున్నత న్యాయస్థానం ముందు గట్టిగా వాదించారు. భారతీయ వలసదారుల కుమారుడు, మాజీ ప్రెసిడెంట్ బరాక్ ఒబామా హయాంలో అమెరికా మాజీ యాక్టింగ్ సొలిసిటర్ జనరల్ అయిన నీల్ కత్యాల్, చిన్న వ్యాపారుల తరుపున సుంకాల ప్రభావం ఏమేరకు ఉంటుంది.ఎవరు ఎంత నష్టపోతున్నారో వివరిస్తూ, స్పష్టమైన వాదనలు వివరించి, సుంకాల కేసును వాదించి గెలిచారు.అమెరికా సుప్రీంకోర్టు శుక్రవారం తీర్పు వచ్చిన కొద్దిసేపటికే, విజయం అన్న శీర్షికతో కత్యాల్ సోషల్ మీడియా వేదిక ఎక్స్ లో పోస్ట్ చేశారు. కత్యాల్ ఒ ఇంటర్ వ్యూలో సుప్రీంకోర్టు తీర్పు అమెరికా వ్యవస్థలో జరిగిన గొప్ప ఘటనలలో ఒకటిగా పేర్కొన్నారు. తాను కోర్టులో అమెరికన్ చిన్న వ్యాపారుల తరుపును గట్టివాదనలు విన్పించినట్లు తెలిపారు. ప్రెసిడెంట్ చట్ట విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని తాను వాదించినట్లు తెలిపారు. జడ్జీలు వేసిన కఠినమైనప్రశ్నలకు దీటుగా జవాబు ఇచ్చానని, తన వాదనలతో ఏకీభవించిన న్యాయమూర్తులు స్పష్టమైన తీర్పు ఇవ్వడంతో తాము గెలిచామని నీల్ కత్యాల్ తెలిపారు. అమెరికా ప్రెసిడెంట్ ప్రపంచంలోనే శక్తివంతమైన వ్యక్తి కావచ్చు. కానీ, ఎప్పటికీ రాజ్యాంగాన్ని ఉల్లంఘించలేరు అని ఆయన పేర్కొన్నారు.నీల్ కత్యాల్ 1970లో చికాగోలో జన్మించారు. అతడి తల్లిదండ్రులు ఇద్దరూ భారతదేశం నుంచి వలస వచ్చిన వారే. తల్లి శిశువైద్యురాలు కాగా, తండ్రి ఇంజనీర్ గా పనిచేశారు. కత్యాల్ వాషింగ్టన్ డిసిలోని మిల్ బ్యాంక్ ఎల్ఎల్ పి కార్యాలయంలో బాగస్వామి, సంస్థ లిటిగేషన్, అర్బిట్రేషన్ గ్రూప్ సభ్యుడు.250 సంవత్సరాలుగా అమెరికా ప్రభుత్వానికి పునాదిగా నిలిచిన సుప్రీంకోర్టు అత్యంత ప్రాథమిక విలువులను కాపాడడం పట్ల కత్యాల్ సంతోషం వ్యక్తం చేశారు. కత్యాల్ లిటిగేషన్, అప్పిలేట్ వ్యాజ్యాలపై ఎక్కువ దృష్టి పెడతాడు. సుప్రీంకోర్టులో గతంలో 54 కేసులను వాదించాడు. ఆయన 1998-1999లో జస్టిస్ డిపార్ట్ మెంట్ లో డిప్యూటీ అటార్ని జనరల్ కార్యాలయంలో జాతీయ భద్రతా సలహాదారుగా డిప్యూటీ అటార్ని జనరల్ సహాయకుడిగా పనిచేశారు. అమెరికా న్యాయశాఖ నుంచి అత్యున్నత పురస్కారం ఎడ్మండ్ రాండోల్ఫ్ అవార్డును అందుకున్నారు. అమెరికా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి నీల్ కత్యాల్ ను 2011, 2014లో ఫెడరల్ అప్పిలేట్ నియామకాలకు సంబంధించిన సలహా కమిటీకి నియమించారు. .
అగ్రికల్చర్ ఏడీ కిరణ్ కుమార్ ఆస్తులు 50 కోట్లు
నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ అసిస్టెంట్ డైరెక్టర్ సుందరి కిరణ్ కుమార్ ఇల్లు, మరో ఆరుచోట్ల ఏసీబీ అధికారులు జరిపిన దాడుల్లో కళ్లు చెదిరే ఆస్తులు వెలుగు చూశాయి. కిరణ్ కుమార్ సొంతూరు సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం పొనుగోడు గ్రామంతో పాటు సూర్యాపేట, రంగారెడ్డి, నాగర్ కర్నూల్ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో అధికారులు ఏకకాలంలో దాడులు జరిపి వివరాలు సేక రించారు. అగ్రికల్చర్ ఏడీ కిరణ్ కుమార్ కు 100 ఎకరాల వ్యవసాయ భూమి, పది విలువైన ప్లాట్లు, ఐదు ఫోర్ వీలర్ వాహనా లు, ఐదు ట్రాక్టర్లు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వీటి విలువ రూ. 15 కోట్లు అని చెబుతున్నప్పటికీ మార్కెట్ విలువ ప్రకారం రూ. 50 కోట్లు ఉంటుందని అంచనా వేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు మహబూబ్ నగర్ ఏసీబీ డీఎస్పీ బాలకృష్ణ తెలిపారు. ఏకకాలంలో ఏడు చోట్ల దాడులు : సూర్యాపేట జిల్లాలో గతంలో డీఆర్డీఏ పీడీగా పనిచేసిన సుందరి కిరణ్ కుమార్ ప్రస్తుతం ఆయన నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి వ్యవసాయ శాఖలో ఏడీఏ గా పనిచేస్తున్నారు. అయితే ఆయన స్వస్థలమైన సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం లోని పొనుగోడు గ్రామంలో ఏసీబీ అధికారులు ఉదయం దాడులు నిర్వహించారు. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయని ఆరోపణలు వెల్లువెత్తడంతో సుమోటోగా తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు మహబూబ్ నగర్ ఏసీబీ డి.ఎస్.పి బాలకృష్ణ తెలిపారు. కిరణ్ కుమార్ ఇంటితోపాటు ఆయన బంధువుల ఇండ్లలో సోదాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఏసీబీ అధికారులు ఏకకాలంలో ఏడు చోట్ల దాడులు నిర్వహించినట్లు తెలిపారు. ఆయనకు పార్ట్నర్ షిప్ ఉన్న నేరేడుచర్ల మండలంలోని చిల్లేపల్లి గ్రామ శివారులోని అవని రైస్ మిల్లులో కూడా అధికారులు దాడులు నిర్వహించారు. పొనుగోడు, నేరేడుచర్ల తో పాటు కల్వకుర్తిలో ఆయన పనిచేస్తున్న ఆఫీస్ తో పాటు గరిడేపల్లి మండలంలోని గడ్డిపల్లి గ్రామంలోని ఆయన అత్తగారింట్లో, అనంతగిరి మండలంలోని అమీనాబాద్, అలాగే సూర్యాపేటలోని ఆయన నివాసం ఉంటున్న కిరాయి ఇంట్లో, రంగారెడ్డి జిల్లా తుక్కుగూడలోని కిరాయి ఇంట్లో సోదాలు చేస్తున్నట్లు చెప్పారు. తనిఖీలు చేస్తోన్న సమయంలో కిరణ్ కుమార్ పోనుగోడులోనే ఉన్నారు. దర్యాప్తు కోసం ఏసీబీ అధికారులు ఏడిఏ కిరణ్ కుమార్ను వెంట తీసుకువెళ్లారు. దర్యాప్తు పూర్తి అయ్యాక వివరాలన్నీ మీడియాకు వెల్లడిస్తామని ఏసీబీ డీఎస్పీ బాలకృష్ణ తెలిపారు.
Ex mp |బుట్టా కుటుంబంపై ఆర్థిక ఉక్కుపాదం..
Ex mp | బుట్టా కుటుంబంపై ఆర్థిక ఉక్కుపాదం.. రూ. 782 కోట్ల
విద్యార్థుల మొబైల్ నంబర్కు ఇంటర్ హాల్టికెట్లు
రాష్ట్రంలో ఈ నెల 25 నుంచి ప్రారంభం కానున్న ఇంటర్ వార్షిక పరీక్షల హాల్ టికెట్లు మొబైల్ ఫోన్ల ద్వారా కూడా పొందే సదుపాయాన్ని ఇంటర్ బోర్డు కల్పించింది. ఈ మేరకు విద్యార్థుల మొబైల్ నెంబర్లకు ఇంటర్ బోర్డు లింక్ పంపించింది.అలాగే వెబ్సైట్లో అందుబాటులో హాల్ టికెట్లు అందుబాటులో ఉంచారు. ఇప్పటివరకు కాలేజీ లాగిన్లో హాల్ టికెట్లు అందుబాటులో ఉండగా, తాజాగా ఆన్లైన్లో అందుబాటులో ఉంచారు. ఇంటర్ బోర్డు వద్ద విద్యార్థులు నమోదు చేసుకున్న రిజిస్టర్డ్ మొబైల్ నంబర్లకు నేరుగా హాల్ టికెట్ డౌన్ లోడ్ లింక్ను పంపించినట్లు బోర్డు తెలిపింది. బోర్డు వెబ్సైట్ లేదా బోర్డు పంపించిన లింకు ద్వారా విద్యార్థులు తమ హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చని పేర్కొంది. హాల్ టికెట్లలో ఏమైనా తప్పులు ఉన్నట్టు గుర్తిస్తే... వెంటనే ప్రిన్సిపాళ్ల ద్వారా బోర్డు దృష్టికి తీసుకొచ్చి, తప్పులను సరిదిద్దుకోవాలని అధికారులు తెలిపారు. ఈసారి హాల్ టికెట్లపై ప్రత్యేకంగా క్యూఆర్ కోడ్ను ముద్రించారు. దీన్ని స్కాన్ చేయడం ద్వారా ఎగ్జామ్ సెంటర్ ఎక్కడ ఉందో సులభంగా తెలుసుకోవచ్చని అధికారులు తెలిపారు. ఈ విద్యా సంవత్సరం మొత్తం 9.9 లక్షల మంది విద్యార్థులు పరీక్షలకు హాజవుతున్నట్టు పేర్కొంది. ఫిబ్రవరి 25 తేదీ నుంచి పరీక్షలు ప్రారంభం ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు ఈనెల 25 తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. 25న మొదటి సంవత్సరం, 26వ తేదీన రెండో సంవత్సరం పరీక్షలు ప్రారంభమవుతాయి. సబ్జెక్టుల వారీగా పరీక్షల టైం టేబుల్ ఇంటర్ బోర్డు ఇదివరకే విడుదల చేసింది. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు రాత పరీక్షలు నిర్వహిస్తారు. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు తప్పనిసరిగా హాల్ టికెట్లు తీసుకురావాలని అదికారులు తెలిపారు.
వినూత్న నిర్ణయం తీసుకున్న హైదరాబాద్ పోలీసులు
హైదరాబాద్: హైదరాబాద్ పోలీసులు వినూత్న నిర్ణయం తీసుకున్నారు. విద్యార్థుల కోసం ఇంటర్న్షిప్ ప్రోగ్రాం ప్రారంభించాలని నిర్ణయం తీసుకున్నారు. సిటీ పోలీసు విభాగంలో 25 ఏళ్లలోపు డిగ్రీ, పిజి విద్యార్థులకు ఈ ఇంటర్న్షిప్లో అవకాశం కల్పించనున్నారు. ఆధునిక పోలీసింగ్లో విద్యార్థులను పోలీసులు భాగస్వామ్యం చేయనున్నారు. డేటా అనాలిసిస్, రీసెర్చ్ ప్రాజెక్టుల్లో విద్యార్థులను భాగస్వామ్యం చేయనున్నట్లు వెల్లడించారు. ఇంటర్న్షిప్ పూర్తి చేసిన వారికి అధికారిక సర్టిఫికేట్లు జారీ చేయనున్నారు. ఎస్ఎంఐటి సెల్ పర్యవేక్షణలో పోలీసులు దీన్ని అమలు చేయనున్నారు. ప్రొఫెషనల్ నిపుణులు వాలంటీర్లుగా సేవ చేసే అవకాశం ఉంటుందని పోలీసులు తెలిపారు. ఆసక్తి గలవారు ఆన్లైన్లో ధరఖాస్తులు చేసుకోవాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు.
Bhimgal |మున్సిపల్ పాలకవర్గానికి సన్మానం
Bhimgal | మున్సిపల్ పాలకవర్గానికి సన్మానం Bhimgal | భీమ్గల్ టౌన్, ఆంధ్రప్రభ
Rs.1180 cr |ఎన్జీజీవో హోమ్ నిర్మాణాన్ని పూర్తిచేస్తాం…
Rs.1180 cr | ఎన్జీజీవో హోమ్ నిర్మాణాన్ని పూర్తిచేస్తాం… Rs.1180 cr |
అదరగొట్టిన అమ్మాయిలు.. ఆసీస్ గడ్డపై టి-20 సిరీస్ కైవసం
అడిలైడ్: భారత మహిళ జట్టు మరో చరిత్ర సృష్టించింది. ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న హర్మన్ప్రీత్ సేన.. అతిథ్య జట్టును చిత్తు చేసి టి-20 సిరీస్ని కైవసం చేసుకుంది. అడిలైడ్ వేదికగా జరిగిన మూడో మ్యాచ్లో 17 పరుగుల తేడాతో గెలిచి సిరీస్ని 2-1 తేడాతో దక్కించుకుంది. మూడో మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. భారత బ్యాటింగ్లో స్మృతి 82, జెమీమా 59, రిచా 18 పరుగులు చేశారు. ఆ తర్వాత లక్ష్య చేధనకు దిగిన ఆసీస్ను భారత బౌలర్లు 159 పరుగులకే కట్టడి చేశారు. 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి ఆసీస్ 159 పరుగులు చేసింది. ఆసీస్ బ్యాటింగ్లో ఆష్లే గార్డ్నర్ 57, లిచ్ఫీల్డ్ 26 పరుగులు చేయగా.. మిగితా వారందరూ స్వల్పస్కోర్కే పరిమితమయ్యారు. భారత బౌలింగ్లో శ్రేయాంక, శ్రీ చరణి చెరి మూడు, అరుంధతి 2, రేణుక 1 వికెట్ తీశారు. బ్యాట్తో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన స్మృతికి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.
ఎన్నికల నిబంధన ప్రకారం ఎస్ఐఆర్ పకడ్బందీగా చేపట్టండి…
ఎన్నికల నిబంధన ప్రకారం ఎస్ఐఆర్ పకడ్బందీగా చేపట్టండి… ఊట్కూర్, ఆంధ్రప్రభః ఎన్నికల కమిషన్
Photos : Cult Movie Teaser Launch Event
The post Photos : Cult Movie Teaser Launch Event appeared first on Telugu360 .
General |మెరుగైన వైద్య సేవలు…
General | మెరుగైన వైద్య సేవలు… General | శ్రీకాకుళం, ఆంధ్రప్రభభ :
Fact check: Viral video claiming Shashi Tharoor praised Pakistan Cricket Board is fake
The original footage shows Tharoor advocating for keeping politics separate from sports, not endorsing any cricket board.
నిరుపేద కుటుంబానికి మన మోత్కూర్ వాట్సప్ గ్రూప్ చేయూత..
నిరుపేద కుటుంబానికి మన మోత్కూర్ వాట్సప్ గ్రూప్ చేయూత.. రూ.18000,క్వింటా బియ్యం అందజేత
ప్రమాదాల నివారణకు చర్యలు.. రోడ్డుకి ఇరువైపుల పారిశుద్ధ్య పనులు.. పిచ్చి మొక్కలు తొలగింపు
మంత్రి వివేక్ ను విమర్శిస్తే సహించేది లేదు..
మంత్రి వివేక్ ను విమర్శిస్తే సహించేది లేదు.. చెన్నూర్ ఆంధ్రప్రభ : గత
ఎంపీ ఈటల రాజేందర్ను హౌస్ అరెస్ట్
మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ను శనివారం పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు.కామారెడ్డి బీజేపీ ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి నివాసంపై జరిగిన దాడి నేపథ్యంలో, ఆయన్ను పరామర్శించేందుకు ఈటల రాజేందర్ కామారెడ్డికి బయల్దేరారు. అయితే, ఆయన వెళ్తే ఉద్రిక్తతలు పెరిగే అవకాశం ఉందని భావించిన పోలీసులు ముందస్తు చర్యగాఆయన్ను మేడ్చల్లోని తన నివాసంలోనే అడ్డుకుని గృహనిర్బంధం చేశారు.మేడ్చల్ ఏసీపీ శంకర్ రెడ్డి ఆధ్వర్యంలో భారీగా పోలీసులు ఈటల నివాసానికి చేరుకుని ఆయన్ను బయటకు రాకుండా నిలిపివేశారు. ఈ హౌస్ అరెస్ట్ను ఈటల రాజేందర్ తీవ్రంగా ఖండించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాస్వామ్య విలువలను ఖూనీ చేస్తోందని, పోలీసులను అడ్డం పెట్టుకుని గుండాయిజం చేస్తోందని ఆయన విమర్శించారు. కాంగ్రెస్ పార్టీకి ప్రజలు గుణపాఠం చెబుతారని ఆయన హెచ్చరించారు.
అనుమతులు లేకుండా ఇసుక తరలింపు..
అనుమతులు లేకుండా ఇసుక తరలింపు.. ఊట్కూర్, ఆంధ్రప్రభః ఎలాంటి ప్రభుత్వ అనుమతి లేకుండా
ఢిల్లీలో ఎర్రకోటతోపాటు దేశ వ్యాప్తంగా మత ప్రాధాన్యం కలిగిన ప్రాంతాల్లో ఉగ్రమూక దాడులకు ప్లాన్ చేస్తున్నట్టు నిఘా వర్గాలు గుర్తించాయి. పాక్ ప్రేరేపిత ఉగ్రసంస్థ లష్కరే తోయిబా (ఎల్ఈటీ) దాడులకు ప్రణాళికలను సిద్ధం చేస్తున్నట్టు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఐఈడీ బాంబు దాడులకు తెగబడే అవకాశం ఉన్నట్టు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఫిబ్రవరి 6న పాక్ రాజధాని ఇస్లామాబాద్ లోని మసీదు వద్ద జరిగిన ఆత్మాహుతి దాడికి ప్రతీకారంగా ఎల్ఈటీ ఈ దాడులను ప్లాన్ చేస్తోంది. ఇస్లామాబాద్ దాడిలో 31 మంది మరణించగా, 160 మంది గాయాలపాలయ్యారు. అయితే ఈ దాడికి తామే బాధ్యులమని ఐఎస్ ఉగ్ర సంస్థ ప్రకటించుకుంది. గత ఏడాది నవంబర్ 10 న ఢిల్లీలో ఎర్రకోట వద్ద జరిగిన కారు బాంబు దాడిలో 12 మంది మరణించిన విషయం తెలిసిందే. ఇంతకు రెండింతల మంది గాయాలపాలయ్యారు. అల్ ఫలాహ్ యూనివర్శిటీకి చెందిన డాక్టర్ ఉమర్ మొహమ్మద్ పేలుడు పదార్ధాలున్న కారుతో వచ్చి ఆత్మాహుతి దాడికి పాల్పడ్డట్టు పోలీసులు గుర్తించారు. డీఎన్ఏ పరీక్షల ఆధారంగా అతడిని గుర్తించారు. అంతకు ముందు పోలీస్లు హర్యానా లోని ఫరీదాబాద్లో ఏకంగా 2900 కేజీల పేలుడు పదార్ధాన్ని స్వాధీనం చేసుకుని భారీ ఉగ్ర కుట్రను ఆదిలోనే భగ్నం చేశారు. దీంతో తమ ప్లాన్ గురించి పోలీసులకు తెలిసిందన్న కంగారులో ఉమర్ మొహమ్మద్ ఈ దాడికి పాల్పడి ఉంటాడని నిఘా వర్గాలు పేర్కొన్నాయి. ఈ కేసుకు సంబంధించి పోలీసులు డాక్టర్ ముజమ్మిల్ షకీల్, డాక్టర్ అదిల్ రాథర్తోపాటు మరికొందరిని అదుపు లోకి తీసుకున్నారు.
అమెరికాతో ఒప్పందాల వల్ల మన రైతులకు నష్టం: హరీష్రావు
కేంద్ర ప్రభుత్వం అమెరికాతో ఇటీవల చేసుకున్న ఒప్పందాల వల్ల తెలంగాణ రైతులతో పాటు దేశంలోని రైతులు తీవ్ర నష్టానికి గురయ్యే ప్రమాదం ఉందని మాజీ మంత్రి, బిఆర్ఎస్ శాసనసభపక్ష ఉపనేత హరీష్రావు వ్యాఖ్యానించారు. అమెరికాలో సాగవుతున్న జొన్న, మొక్కజొన్న, సోయాబీన్, పత్తి వంటి పంటలను భారతదేశంలోకి ఎలాంటి టాక్స్ లేకుండా అనుమతించడం వల్ల మన దేశంలో వివిధ రాష్ట్రాల్లో ఉన్న రైతులతో పాటు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న రైతులు ప్రమాదంలో పడతారని తెలిపారు. మన దేశంలో కూడా అన్నదాతలు మొక్కజొన్న, జొన్న, సోయాబీన్, పత్తి పంటలని ఎక్కువగా పండిస్తూ జీవనం సాగిస్తున్నారని వివరించారు. అమెరికా దేశం నుంచి ఈ పంటలను దిగుమతి చేసుకోవడం వల్ల తెలంగాణలో ఉన్న రైతులంతా నష్టపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. శనివారం ఎన్టిఆర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన రైతు బడి అగ్రి షో కార్యక్రమానికి హరీష్రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వివిధ స్టాల్స్ను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని సద్వినియోగం చేసుకొని వ్యవసాయం చేస్తే మంచి లాభాలు పొందే అవకాశం ఉందని అన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా వస్తున్న యాంత్రిక పరికరాలను ఉపయోగించుకోవాలని దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలో రైతులకు ఇంకా రైతు భరోసా రాలేదని హరీష్రావు ఆందోళన వ్యక్తం చేశారు. సకాలంలో రైతు భరోసా వేయాలని ప్రభుత్వాన్ని కోరారు. కేవలం 12 గంటల పాటే విద్యుత్ సరఫరా ఇస్తున్నారని, ఎరువులు సకాలంలో అందడం లేదని చెప్పారు.
చేతకాని పాలనకు పరాకాష్ట ఎస్ఎల్బీసీ దుర్ఘటన : కెటిఆర్
రేవంత్ సర్కార్ చేతకాని పాలనకు పరాకాష్ట ఎస్ఎల్బీసీ దుర్ఘటన అని కెటిఆర్ విమర్శించారు. ఎస్ఎల్బీసీ సొరంగం కుప్పకూలి ఏడాది కావొస్తున్నా కార్మికుల మృతదేహాలను వెలికితీయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని ఎక్స్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. అయినవారిని కనీసం చివరిచూపు చూసే అవకాశం లేకుండా కార్మికుల కుటుంబాలకు మానసిక క్షోభకు గురి చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. సంవత్సరం గడుస్తున్నా మృతదేహాల వెలికితీతలో కానీ సొరంగం పనుల్లో కానీ ఎటువంటి పురోగతి లేకపోవడం రేవంత్ నిర్లక్ష్యానికి, చేతకానితనానికి నిదర్శనం అని మండిపడ్డారు. కాంగ్రెస్ నాయకులు కమీషన్లు, కాంట్రాక్టులు, వాటాలపై పెట్టే శ్రద్ధ, ఇకనైనా కార్మిక సంక్షేమం మీద, ప్రజా శ్రేయస్సు మీద పెడితే ఇటువంటి విషాదాలు పునరావృతం కావు అని పేర్కొన్నారు.
ApCMAngry | అది బూతుల పార్టీ Andhra Prabha News
ApCMAngry | అది బూతుల పార్టీ Andhra Prabha News ApCMAngry |
the poet |ప్రపంచ తెలుగు కవుల మహాసభలో రవీందర్
the poet | ప్రపంచ తెలుగు కవుల మహాసభలో రవీందర్ the poet
చంచల్గూడ జైలు ములాఖత్ నుంచి ఉగ్రకుట్ర అంటూ జరుగుతున్న ప్రచారంలో
సీఎం కప్ జిల్లా స్థాయిలో మెరిసిన సిరికొండ యువకులు
సీఎం కప్ జిల్లా స్థాయిలో మెరిసిన సిరికొండ యువకులు సిరికొండ, ఆంధ్రప్రభ: జిల్లా
Training |ముగిసిన సర్పంచుల శిక్షణ
Training | ముగిసిన సర్పంచుల శిక్షణ Training | మునుగోడు, ఆంధ్రప్రభ: ఐదు
Illegally |అక్రమంగా ఇసుక తరలింపు..
Illegally | అక్రమంగా ఇసుక తరలింపు.. ఫేక్ బిల్లులతో ఇసుక తరలిస్తున్న టిప్పర్
Distribution |విద్యార్థులకు జనసేన పార్టీ ఆధ్వర్యంలో విద్యా సామాగ్రి పంపిణీ
Distribution | విద్యార్థులకు జనసేన పార్టీ ఆధ్వర్యంలో విద్యా సామాగ్రి పంపిణీ Distribution
ఇండియాలోనే తొలిసారిగా.. రచ్చ సినిమాతో వస్తున్న విశ్వక్సేన్
ఇటీవలే కెవి అనుదీప్ దర్శకత్వంలో ఫంకీ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు హీరో విశ్వక్సేన్. అయితే ఈ సినిమాకి ఆశించినంత సక్సెస్ రాలేదు. అయితే విశ్వక్ ఏ మాత్రం నిరాశ చెందకుండా మరో సినిమాతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యాడు. ఆ సినిమా పేరే ‘కల్ట్’. ఈ సినిమాలో విశ్వక్ నటించడమే కాక.. స్వయంగా దర్శకత్వం కూడా వహించాడు. తాజాగా ఈ సినిమా టీజర్ని విడుదల చేశారు. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ‘స్వ్కిడ్ గేమ్స్’ సిరీస్ని పొలి ఉందని టీజర్ చూస్తే అర్థమవుతుంది. ఈ స్లాషర్ కాన్సెప్ట్తో ఇండియాలో వస్తున్న తొలి చిత్రం ఇది అని చిత్ర యూనిట్ పేర్కొంది. గోవాకు వెళ్లిన ముగ్గురు కుర్రాళ్లు.. పబ్లో ప్రవేశం దొరకకపోతే.. ‘కల్ట్’ అనే చోటు వెళ్తారు. అక్కడ వాళ్లు ఎదురుకున్న పరిస్థితులు ఏంటీ. అసలు ఇందులో విశ్వక్ పాత్ర ఏంటి అనేది తెలియాలంటే.. ట్రైలర్ లేదా సినిమా వచ్చే వరకూ ఎదురుచూడాలి.
Help |ఆపదలో ఉన్న వారిని ఆదుకున్న మంత్రి శ్రీధర్ బాబు
Help | ఆపదలో ఉన్న వారిని ఆదుకున్న మంత్రి శ్రీధర్ బాబు Help
Kurnool |అసత్య ఆరోపణలు చేస్తున్నారు…
Kurnool | అసత్య ఆరోపణలు చేస్తున్నారు… Kurnool | కర్నూలు బ్యూరో, ఆంధ్రప్రభ
రిజర్వ్ అటవీ భూమిలో అక్రమ సాగు యత్నం
రిజర్వ్ అటవీ భూమిలో అక్రమ సాగు యత్నం తిర్యాణి, ఆంధ్రప్రభ ; మండలంలోని
జైనూర్, ఆంధ్రప్రభ ; కొమరం భీమ్ ఆషిఫాబాద్ జిల్లా జైనుర్ మండల కేంద్రంలో
విద్యార్థులే ఉపాధ్యాయులైన వేళ…
ఊట్కూర్, ఆంధ్రప్రభ ; నారాయణపేటజిల్లా ఊట్కూర్ మండల పరిధిలోని పులిమామిడి శ్రీ సాయి
కాంగ్రెస్ లో స్వేచ్ఛ ఎక్కువ : రేవంత్ రెడ్డి
కాంగ్రెస్ పార్టీలో స్వేచ్ఛ ఉందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు
కుంటాల, ఆంధ్రప్రభ ; ఫిబ్రవరి గ్రామాల అభివృద్ధికి వార్డు సభ్యుల పాత్ర కీలకమని
34 years |ప్రారంభమైన రాష్ట్రస్థాయి ఆర్థోపెడిక్ సదస్సు
34 years | ప్రారంభమైన రాష్ట్రస్థాయి ఆర్థోపెడిక్ సదస్సు 34 years |
కొండాపూర్లో 7 ఎకరాలను కాపాడిన హైడ్రా #Kondapur #HYDRA #LandProtection #RangaReddy #CivicAction
Photos : Saraswathi Movie Trailer Launch
The post Photos : Saraswathi Movie Trailer Launch appeared first on Telugu360 .
CM Revanth |శిక్షణను శిక్షగా భావించొద్దు..
CM Revanth| శిక్షణను శిక్షగా భావించొద్దు.. CM Revanth | ఆంధ్రప్రభ, వెబ్
KCR : కేసీఆర్ మౌనమే ఆయనకు ఓట్లు తెచ్చేపెట్టేటట్లుందిగా?
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మౌనమే ఆయనకు సానుభూతి తెచ్చిపెట్టేటట్లు కనిపిస్తుంది.
కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ
కుంటాల, ఆంధ్రప్రభ : పేదింటి ఆడపడుచులకు కల్యాణ లక్ష్మి షాదీ ముబారక్ వరం
Corporation |ఫోటోల ప్రదర్శనపై నిరసన…
Corporation | ఫోటోల ప్రదర్శనపై నిరసన… Corporation | కర్నూలు బ్యూరో, ఆంధ్రప్రభ
రైతులకు ఆధునిక పరికరాలను సబ్సిడీపై ఇవ్వాలి: హరీశ్ రావు
హైదరాబాద్: నగరంలోని ఎన్టిఆర్ మైదానంలో ఏర్పాటు చేసిన రైతుబడి అగ్రిషోని మాజీ మంత్రి హరీశ్ రావు సందర్శించారు. రైతులకు ఈ అగ్రి షో ఎన్నో రకాలుగా దోహదపడుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణలో యూరియా కొరత లేకుండా చేయాలని కోరారు. రైతులకు ఆధునిక పరికరాలను సబ్సిడీపై ఇవ్వాలని అన్నారు. సాగు పనిముట్లకు రాయితీపై రైతుల పక్షాన అసెంబ్లీలో చర్చిస్తామని స్పష్టం చేశారు. అగ్రిషో వంటి కార్యక్రమాలు ప్రభుత్వం నిర్వహిస్తే రైతులకు మేలు జరుగుతుందని అభిప్రాయపడ్డారు.
రిషి విద్యాలయలో మహాశివరాత్రి సెలవుల్లో ‘నో ఫోన్ ఛాలెంజ్’ – విజేతలకు బహుమతులు
విశాలాంధ్ర ధర్మవరం:: పట్టణంలో మహాశివరాత్రి సందర్భంగా ఇచ్చిన మూడు రోజుల సెలవుల్లో రిషి విద్యాలయ పూర్వ శిశు నుండి 7 వ తరగతి వరకు విద్యార్థులకు ‘నో ఫోన్ ఛాలెంజ్’ నిర్వహించబడింది అని డీన్ భాస్కర్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ మూడు రోజుల పాటు మొబైల్ వినియోగం చేయకుండా స్వీయ నియంత్రణతో పాల్గొన్న విద్యార్థులను అభినందించారు.సెలవులను సద్వినియోగం చేసుకుని సవాల్ను విజయవంతంగా పూర్తి చేసిన విజేతలను ప్రశంసించి బహుమతులు అందజేశారు.ప్రిన్సిపాల్ కరణ్ […] The post రిషి విద్యాలయలో మహాశివరాత్రి సెలవుల్లో ‘నో ఫోన్ ఛాలెంజ్’ – విజేతలకు బహుమతులు appeared first on Visalaandhra .
పాఠశాలకు నాణ్యమైన బియ్యం పంపాలి
పాఠశాలకు నాణ్యమైన బియ్యం పంపాలి మునుగోడు, ఆంధ్రప్రభ : పాఠశాలల్లో మిడ్ డే
40 percent |నష్టపరిహారం వెంటనే చెల్లించాలి
40 percent | నష్టపరిహారం వెంటనే చెల్లించాలి 40 percent | కర్నూలు
నేత్రదానం తో మరో ఇద్దరి జీవితాల్లో వెలుగులు నింపిన నేత్ర దాత రేవ తమ్మ
విశాలాంధ్ర ధర్మవరం!; పట్టణంలోని సంజయ్ నగర్ కు చెందిన కీ,శే రేణిగుంట్ల రేవతమ్మ (85సం ) భర్త లేట్ రేణిగుంట్ల బాలవెంకటయ్య శుక్రవారం మృతి చెందారు. 20/02/2026 ఈ సందర్భంగా యువర్స్ ఫౌండేషన్ వారు వారి కుటుంబ సభ్యులకు నేత్రదానంపై అవగాహన కల్పించి , వారి అంగీకారమేరకు అనంతపురం రెడ్ క్రాస్ డివై కుల్లాయప్ప కంటి రెట్రావైల్ సెంటర్ ఆధ్వర్యంలో టెక్నీషన్ జి. రాఘవేంద్ర కంటి కార్నియా సేకరించడం జరిగింది . నేత్రదానానికి సహకరించిన దాత కుమారులు […] The post నేత్రదానం తో మరో ఇద్దరి జీవితాల్లో వెలుగులు నింపిన నేత్ర దాత రేవ తమ్మ appeared first on Visalaandhra .
యువశక్తి మారితేనే రాజకీయాల దిశ మలుపు
యువశక్తి మారితేనే రాజకీయాల దిశ మలుపు చిట్యాల, ఆంధ్రప్రభ : యువశక్తి, మారితేనే
Cleanly | స్వచ్ఛ రథం ప్రారంభం Cleanly | వినుకొండ , ఆంధ్రప్రభ
ప్రభుత్వ అనుమతులు లేకుండా కర్ణాటక మద్యం , నాటు సారా విక్రయించరాదు
ప్రొబిషన్ అండ్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ నాగ మద్దయ్యవిశాలాంధ్ర ధర్మవరం ; ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా కర్ణాటక మధ్యము కానీ నాటు సారాగాని అక్రమంగా విక్రయించరాదని అలా విక్రయిస్తే చట్టరీత్యా కఠిన చర్యలు తప్పవని ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ నాగమద్దయ్య హెచ్చరించారు. అనంతరంధర్మవరం ఎక్సైజ్ స్టేషన్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ తనిఖీ లో భాగంగా స్టేషన్ రికార్డ్స్ ను పరిశీలించారు. ఎక్సైజ్ ఏపీ సురక్ష యాప్ ద్వారా ప్రతి షాపులో […] The post ప్రభుత్వ అనుమతులు లేకుండా కర్ణాటక మద్యం , నాటు సారా విక్రయించరాదు appeared first on Visalaandhra .
భక్తుల సహకారంతో బ్రహ్మోత్సవాలు పూర్తి..
భక్తుల సహకారంతో బ్రహ్మోత్సవాలు పూర్తి.. మునుగోడు, ఆంధ్రప్రభ : నల్లగొండ జిల్లా మునుగోడు
గ్రామీణ విద్యార్థులకు ఉచిత బస్సు సౌకర్యం ఒక వరం..
గ్రామీణ విద్యార్థులకు ఉచిత బస్సు సౌకర్యం ఒక వరం.. ఊట్కూర్, ఆంధ్రప్రభ ;
Govt |అంగరంగ వైభవంగా వార్షికోత్సవం…
Govt | అంగరంగ వైభవంగా వార్షికోత్సవం… Govt | గన్నవరం – ఆంధ్రప్రభ
ఆసుపత్రిలో రోగులకు భోజనపు ప్యాకెట్లు, వాటర్ ప్యాకెట్ల పంపిణీ
విశాలాంధ్ర ధర్మవరం; సేవా కార్యక్రమ రూపం అనేది భగవంతుని సేవతో సమానమని శ్రీ సత్య సాయి సేవ సమితి- గాంధీ నగర్ కన్వీనర్ నామా ప్రసాద్ తెలిపారు. ఈ సందర్భంగా వారు పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో 380 రోగులు, సహాయకులకు భోజనపు ప్యాకెట్లను, వాటర్ ప్యాకెట్లను ప్రభుత్వ వైద్యులు, సిస్టర్ల చేతులు మీదుగా పంపిణీ చేశారు. అదేవిధంగా గర్భిణీ స్త్రీలకు ప్రత్యేకంగా స్వీట్లు కూడా పంపిణీ చేశారు.ఈ సందర్భంగా నామా ప్రసాద్ మాట్లాడుతూ ఇటువంటి సేవా కార్యక్రమాన్ని […] The post ఆసుపత్రిలో రోగులకు భోజనపు ప్యాకెట్లు, వాటర్ ప్యాకెట్ల పంపిణీ appeared first on Visalaandhra .
ప్రేమ వ్యవహారం.. ప్రియురాలు మృతి.. భయంతో ప్రియుడు ఆత్మహత్య
విశాఖపట్నం: అతడి ప్రియురాలు ఆత్మహత్య చేసుకుంది. దీంతో భయపడి ప్రియుడు ఆత్మహత్య చేసుకొని ప్రాణాలు తీసుకున్నాడు. ఈ ఘటన భీమిలీలో చోటు చేసుకుంది. ఓ హోటల్ రూంలో శ్యాం కుమార్ అనే సాఫ్ట్వేర్ ఉద్యోగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కొద్ది రోజుల క్రితం ప్రియురాలికి శ్యాంకుమార్కి మధ్య గొడవ జరిగింది. దీంతో మనస్తాపం చెందిన ప్రియురాలు ఆత్మహత్య చేసుకుంది. ఈ విషయమై ఆ అమ్మాయి బంధువులు శ్యాం కుమార్పై హైదరాబాద్లోని జీడిమెట్ల పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో భయపడిన శ్యాంకుమార్ హోటల్లో ఆత్మహత్య చేసుకున్నాడు. మద్యంలో విషం కలుపుకొని తాగాడు. హోటల్ సిబ్బంది గదిలోని వ్యక్తి ఎంతకీ బయటకు రాకపోవడంతో అదనపు తాళంతో తలుపు తెరిచి చూడగా.. శ్యాం కుమార్ విగతజీవిగా పడి ఉండటం చూశారు. దీంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనస్థలికి చేరుకొని దర్యాప్తు ప్రారంభించారు. ఇక ప్రియురాలి స్వస్థలం అనకాపల్లి కాగా.. ప్రియుడు శ్యాం కుమార్ హైదరాబాద్కు చెందిన వాడిగా పోలీసులు తెలిపారు.
Vishwak’s CULT Teaser: Wild Trip Into Fear n Frenzy
Vishwaksen unleashes an audacious vision with CULT, positioning himself at the heart of the madness- not just as the lead actor, but also as the film’s writer and director. The newly released teaser wastes no time in signalling what’s ahead- a ruthless, unfiltered dive into slasher terror. Set in the neon-soaked backdrop of Goa, the […] The post Vishwak’s CULT Teaser: Wild Trip Into Fear n Frenzy appeared first on Telugu360 .
దేశంలోనే ఏపీ అగ్రగామి : చంద్రబాబు
పల్నాడు జిల్లా వినుకొండలో స్వచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు సంక్షేమ పథకాల అమలులో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అగ్రస్థానంలో నిలిచిందని, ఏ రాష్ట్రం కూడా ఏపీకి దరిదాపుల్లో లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. పల్నాడు జిల్లా వినుకొండలో శనివారం జరిగిన ఃస్వచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్రః కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. తాము ప్రకటించిన సూపర్ సిక్స్ కార్యక్రమాన్ని సూపర్ హిట్ చేసి చూపించామని, ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకుంటామని ఆయన పునరుద్ఘాటించారు. ఈ సందర్భంగా స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో […] The post దేశంలోనే ఏపీ అగ్రగామి : చంద్రబాబు appeared first on Visalaandhra .
ఆకతాయిల చేష్టలు.. భయాందోళనలో ప్రజలు #RajananaSircilla #Thangallapalli #AIFakePhoto #ViralPost
Rs.4.5 cr |నోటీసులు కూడా ఇచ్చారు…
Rs.4.5 cr | నోటీసులు కూడా ఇచ్చారు… Rs.4.5 cr | గన్నవరం
దేశానికి మేలు చేసే కార్యక్రమాలకు అండగా నిలవాలి: చంద్రబాబు
అమరావతి: వారానికి ఒకసారి మండలానికి, గ్రామానికి స్వచ్ఛ రథం వస్తుందని ఎపి సిఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. పాత వస్తువులు ఇస్తే బదులుగా నిత్యావసరాలు ఇస్తారని అన్నారు. పల్నాడు జిల్లా- వినుకొండలో స్వర్ణాంధ్ర- స్వచ్ఛాంధ్ర కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగించారు. పరిసరాల పరిశుభ్రతతో పాటు మీకు ఆదాయం వస్తుందని, 108 లక్షల మెట్రిక్ టన్నుల చెత్త పేరుకుపోయిందని అన్నారు. ప్రజలకు స్వచ్ఛమైన నీరు, గాలి ఇవ్వాలన్నదే తమ ఉద్దేశం అని.. అందుకే ప్రతి మూడో శనివారం స్వర్ణాంధ్ర- స్వచ్ఛాంధ్రలో పాల్గొంటానని అన్నారు. విశాఖలో చెత్త నుంచి కరెంటు తయారు చేస్తున్నారని, మరో ఐదు ప్లాంట్ల ద్వారా కరెంటు తయారు చేస్తామని, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ రాష్ట్రంలో బ్యాన్ చేశామని చెప్పారు. మార్చి 31 కల్లా వందశాతం ఇంటినుంచి చెత్త సేకరించేలా చేస్తామని, చెత్త ద్వారా మళ్లీ వస్తువుల ఉత్పత్తులు చేస్తామని సిఎం పేర్కొన్నారు. టెక్నాలజీ వినియోగంలో మనమే నెంబర్ వన్ అని..వ్యవసాయంలోనూ ఎఐ సేవలు అందుబాటులోకి తెస్తున్నామని అన్నారు. ఎన్ డిఎ కూటమి రాష్ట్రంలో పెను మార్పులు తీసుకురాబోతుందని, సూపర్ సిక్స్..సూపర్ హిట్ చేశామని తెలియజేశారు. రాయలసీమను హార్టికల్చర్ హబ్ గా చేస్తామని, స్త్రీశక్తి, దీపం పథకం అమలు చేస్తున్నామని చెప్పారు. పేదల ఆదాయం పెంచేందుకు పి4 పథకం ఉందని, టెక్నాలజీ వినియోగాన్ని మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ మెచ్చుకున్నారని అన్నారు. పల్నాడు అంటే పౌరుషాల గడ్డ అని.. పల్నాడు వస్తే వైబ్రేషన్స్ వస్తాయని, శివరాత్రి అంటే కోటప్పకొండ ప్రభలు ప్రత్యేకం అని కొనియాడారు. ఎఐ సదస్సులో కాంగ్రెస్ తీరు ఆవవేదన కలిగించిందని, కాంగ్రెస్ తీరు దేశానికి మంచిది కాదని సూచించారు. దేశానికి, రాష్ట్రానికి ఎవరు మంచి చేస్తున్నారో ప్రజలు గమనించాలని, దేశానికి ఎంతో మేలు చేసే కార్యక్రమాలకు అండగా నిలవాలని కోరారు. కొందరు అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా బూతులు మాట్లాడుతున్నారని విమర్శించారు. రెచ్చగొట్టే పనులు చేస్తున్నారని, తప్పులు చేసిన వాళ్లు అఘాయిత్యం చేసుకునే పరిస్థితి వస్తుందని మండిపడ్డారు. అసెంబ్లీలో తన సతీమణిని కూడా అవమానించారని, 23 క్లేమోర్ మైన్స్ ప్రయోగించినా తాను భయపడనని అన్నారు. వెంకటేశ్వరస్వామి స్వయంగా తనను కాపాడారని, వెంకటేశ్వరస్వామిని అపవిత్రం చేస్తే ఊరుకోనని హెచ్చరించారు. మాజీ మంత్రి, దివంగత నేత వైఎస్ వివేకానంద రెడ్డి హత్యను గుండె పోటు అని నమ్మించే ప్రయత్నం చేశారని, నారాసుర రక్త చరిత్ర అంటూ తనపై నెపం నెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. వివేకా హత్య చుట్టూ నాటకాల రాయుడు నాటకాలు ఆడారని, ఇప్పుడు కూడా లడ్డూ కల్తీ చేసి హెరిటేజ్ పేరు తీసుకొస్తున్నారని ధ్వజమెత్తారు. తాను ప్రాణం పోయినా తప్పు చేయనని, లడ్డూ ప్రసాదానికి వాడింది నెయ్యే కాదని సిట్ చెప్పిందని తెలిపారు. తప్పు చేసి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని, తప్పును పక్కన వాళ్లపై నెట్టే నీచులు కూడా ఉన్నారని, నేరగాళ్లను రాజకీయాలకు దూరంగా ఉంచాలని చంద్రబాబు నాయుడు హితవు పలికారు.
Bell Company | పాపం యువకుడు.. Bell Company | ఆంధ్రప్రభ, వెబ్
ఆయేషా మీరా హత్య కేసు..విజయవాడ సీబీఐ కోర్టు కీలక ఆదేశాలు
తీవ్ర సంచలనం సృష్టించిన బీఫార్మసీ విద్యార్థిని ఆయేషా మీరా హత్య కేసులో విజయవాడలోని సీబీఐ ప్రత్యేక కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసు దర్యాప్తును ముగిస్తున్నట్లు ప్రకటించింది. వైద్య బృందం సేకరించిన ఆయేషా భౌతిక అవశేషాలను ఆమె తల్లిదండ్రులకు అప్పగించాలని సీబీఐని ఆదేశించింది. ఫిబ్రవరి 27న తెనాలిలో ప్రభుత్వ భద్రత నడుమ మత సంప్రదాయాల ప్రకారం అంత్యక్రియలు నిర్వహించాలని స్పష్టం చేసింది. ఈ ప్రక్రియ మొత్తాన్ని సీబీఐ, రెవెన్యూ, పోలీసు అధికారులు, మత పెద్దల […] The post ఆయేషా మీరా హత్య కేసు..విజయవాడ సీబీఐ కోర్టు కీలక ఆదేశాలు appeared first on Visalaandhra .
20 months |హిందూ ధర్మాన్ని అవమానిస్తున్నారు..
20 months | హిందూ ధర్మాన్ని అవమానిస్తున్నారు.. 20 months | పాయకాపురం,
హిందూపురంలో బాలకృష్ణ ఇంటికి భూమి పూజటీడీపీ ఎమ్మెల్యే, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ తన సొంత నియోజకవర్గం హిందూపురంలో ఇంటి నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. హిందూపురంలోని వన్నమ్మ కాలనీలో బాలకృష్ణ సొంత ఇల్లు నిర్మించుకోనున్నారు. ఇందుకోసం శుక్రవారం శాస్త్రోక్తంగా భూమి పూజ నిర్వహించారు. సొంతింటి నిర్మాణం కోసం నిర్వహించిన భూమిపూజ కార్యక్రమంలో బాలకృష్ణ, ఆయన సతీమణి వసుంధర పూజలు నిర్వహించారు. అనంతరం విలేకర్లతో మాట్లాడిన బాలకృష్ణ.. ఇక నుంచి తన కేరాఫ్ హిందూపురమేనని ప్రకటించారు. తన తండ్రి […] The post ఇక నా కేరాఫ్ హిందూపురమే… appeared first on Visalaandhra .
దండేపల్లి, ఆంధ్రప్రభ : అంతర్జాతీయ తెలుగుభాష దినోత్సవన్నీ పురస్కరించుకుని,దండేపల్లి మండలం లోని గుడిరేవు
Indrakeeladri |హుండీ ఆదాయం రూ.2.89 కోట్లు
Indrakeeladri | హుండీ ఆదాయం రూ.2.89 కోట్లు Indrakeeladri | ఇంద్రకీలాద్రి, ఆంధ్రప్రభ
అంగన్వాడీ చిన్నారులకు కుర్చీలు వితరణ..
ఊట్కూర్, ఆంధ్రప్రభ ; నారాయణపేటజిల్లా ఊట్కూర్ మండల పరిధిలోనిఅవుసలోనిపల్లి 3వ అంగన్వాడీ కేంద్రానికి
సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ కు వచ్చిన ‘ఐబొమ్మ్‘ రవి
పైరసీ సినిమాల వెబ్సైట్ నిర్వహణ కేసులో ‘ఐబొమ్మ్ రవి‘ ని గతేడాది హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. అప్పట్లో ఈ విషయం తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. అప్పటి నుంచి ఇమ్మడి రవి బెయిల్ కోసం చాలాసార్లు కోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో రవికి ఎట్టకేలకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది కోర్టు. బెయిల్ వచ్చినప్పటికీ రవికి తిప్పలు తప్పడం లేదని తెలుస్తోంది. ప్రతిరోజూ ఉదయం 11 గంటలకు సీసీఎస్ కార్యాలయానికి స్వయంగా వచ్చి సంతకం […] The post సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ కు వచ్చిన ‘ఐబొమ్మ్‘ రవి appeared first on Visalaandhra .
మౌలిక వసతులు కల్పనకు దశలవారీగా కృషి చేస్తా
కుంటాల, ఆంధ్రప్రభ ; ఫిబ్రవరి మౌలిక వసతుల కల్పనకు దశలవారీగా కృషి చేస్తానని
21stFebCartoon|ఆంధ్రప్రభలో నేటి కార్టూన్ ఔరా
21stFebCartoon| సుంకాల దూకుడుకు సుప్రీం బ్రేక్.. భారత్-రష్యా వాణిజ్యంపై చర్చలు 21stFebCartoon| సుంకాలు
భూసారం కాపాడుకోవాలి : ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి
నల్లబెల్లి, ఆంధ్రప్రభ ; రసాయన ఎరువులను తగిన మోతాదులోనే వాడాలని ఎమ్మెల్యే దొంతి
ఫీజు బకాయి విడుదల పోస్టర్లను ఆవిష్కరించిన తెదేపా నాయకులు
విశాలాంధ్ర ధర్మవరం:గత వైసీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో పెద్ద ఎత్తున పేరుకుపోయిన ఫీజురీఎంబర్స్మెంట్ బకాయిలను ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 20 నెలల కాలంలోనే 2986 కోట్ల రూపాయలను విడుదల చేయడం హర్షనీయమని టిడిపి నాయకులు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో కాలేజ్ యాజమాన్యానికి ఫీజు రియంబర్స్మెంట్ నిధులు విడుదల చేసేవారని ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పారదర్శకంగా ఫీజు రియంబర్స్మెంట్ నిధుల విడుదల చేయడం జరిగిందన్నారు. అనంతరం గత […] The post ఫీజు బకాయి విడుదల పోస్టర్లను ఆవిష్కరించిన తెదేపా నాయకులు appeared first on Visalaandhra .
గద్వాల జిల్లాలోని ఓ ఫ్యాక్టరీలో భారీగా చెలరేగిన మంటలు #FireAccident #Gadwal #Aiza #BreakingNews

27 C