విద్యార్థులకు అయోడిన్ వైద్య పరీక్షలు
జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా. ఈ. బి. దేవివిశాలాంధ్ర – అనంతపురం టౌన్అ యోడిన్ ఉన్న ఉప్పును వాడాలని నీరసంగా ఉన్న విద్యార్థులను గుర్తించి వైద్యం అందించేలా చర్యలు తీసుకోమని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ఈబీ దేవి పేర్కొన్నారు.ప్రిన్స్ ఆఫ్ పీస్ స్కూల్ అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్ర అమాలి కాలనీ యందు, విద్యార్థులకు అయోడిన్ లోపంపై వైద్యులు సోమవారం పరీక్షలు నిర్వహించారు, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా. ఈ. బి. […] The post విద్యార్థులకు అయోడిన్ వైద్య పరీక్షలు appeared first on Visalaandhra .
‘డెకాయిట్’ నుంచి తొలి సింగిల్ వచ్చేది ఎప్పుడంటే..
విలక్షణమైన కథలతో ప్రేక్షకులను మెప్పించే హీరోల్లో అడివి శేష్ ముందుంటాడు. అడివి శేష్ నుంచి సినిమా వస్తుందంటే.. అందులో ఏదో ఒక మిస్టరీ దాగి ఉంటుంది. అడివి శేష్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘డెకాయిట్’. ఈ సినిమా గురించి ప్రకటన వచ్చి చాలా కాలమే అయినా.. అప్డేట్స్ మాత్రం చాలా తక్కువగా వచ్చాయి. షానిల్ డియో దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా నుంచి ఓ అదిరిపోయే అప్డేట్ వచ్చింది. డెకాయిట్ నుంచి తొలి సింగిల్ వచ్చేస్తోందని చిత్ర యూనిట్ అప్డేట్ ఇచ్చింది. ఈ సినిమా డెకాయిట్ కాక ముందు తన ప్రేమ కథ ఎలా సాగిందో తెలిపేలా.. ‘రుబారో’ అనే పాటను ఫిబ్రవరి 27న విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు. ‘అతడు ఆమెను ప్రేమించాడు. ఆమె అతడిని మోసం చేసింది’ ‘మీకు అతడికి ఏం జరిగిందో తెలుస్తుంది.. మీరు అతడు ఏం ఫీల్ అయ్యాడో వింటారు’ అంటూ శేష్ ఈ అప్డేట్కి రాసుకొచ్చాడు. ఇక ఈ సినిమాలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్గా నటిస్తున్న విషయం తెలిసిందే. ప్రకాశ్ రాజ్, అనురాగ్ కశ్యప్, సునీల్, అతుల్ కులకర్ణీ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా ఉగాది కానుకగా మార్చి 19న థియేటర్లలోకి రానుంది. He LOVED her. She BETRAYED him. #Rubaroo Before he became a #DACOIT On Feb 27th … You Will Know What Happened to Him. You Will Hear What He Felt. @mrunal0801 pic.twitter.com/6Q0gj5rVg0 — Adivi Sesh (@AdiviSesh) February 23, 2026
STUDENTS FIRE కళ్లకు గంతలతో నిరసన Andhra prabha news
STUDENTS FIRE కళ్లకు గంతలతో నిరసన Andhra prabha news రూసా నిధులు,
ప్రజాపాలన ప్రభుత్వంలో.. సొంతింటి కల నెరవేరిన వేళ..ఇందిరమ్మ గృహాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే పాయం…
రాష్ట్ర సీఎం కప్, వాలీబాల్ పోటీల్లో మూడో స్థానం
రాష్ట్ర సీఎం కప్, వాలీబాల్ పోటీల్లో మూడో స్థానం క్రీడాకారులను అభినందించిన మంత్రి
ప్రజలకు సౌలభ్యంగా ప్రజావాణి కార్యక్రమం…
ప్రజలకు సౌలభ్యంగా ప్రజావాణి కార్యక్రమం… జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్మండల కేంద్రంలోదరఖాస్తుల స్వీకరణ
బాధ్యతలు చేపట్టిన తహసిల్దార్, ఉద్యోగులు…
బాధ్యతలు చేపట్టిన తహసిల్దార్, ఉద్యోగులు… చౌటుప్పల్, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా
నిబంధనలు పాటించకుంటే చర్యలు తప్పవు
నిబంధనలు పాటించకుంటే చర్యలు తప్పవు జైనూర్, ఆంధ్రప్రభ : వాహనదారులు రోడ్డు నిబంధనలు
Acb Raids : ఇచ్ఛాపురం లో ఎసిబి కలకలం Andhra Prabha News
Acb Raids : ఇచ్ఛాపురం లో ఎసిబి కలకలం Andhra Prabha News
మహిళల ఆర్థికాభివృద్ధి ప్రభుత్వ లక్ష్యం…
మహిళల ఆర్థికాభివృద్ధి ప్రభుత్వ లక్ష్యం… మోత్కూర్, ఆంధ్రప్రభ : మహిళల ఆర్థికాభివృద్ధి ప్రభుత్వ
Kavitha : కవిత అసలు లక్ష్యం అదేనా? అసలు ఏం జరుగుతుంది?
తెలంగాణలో కవిత తన సొంత పార్టీని ప్రకటించేందుకు సిద్ధమవుతున్నారు.
Samantha about her Relationship with Raj Nidimoru
It was not a smooth sail for Samantha right from the start of her career. After she achieved stardom, the actress got married to actor Naga Chaitanya. The actors parted ways and soon Samantha suffered from Myositis. The actress now married Bollywood filmmaker Raj Nidimoru. Speaking to a top magazine, the actress opened about her […] The post Samantha about her Relationship with Raj Nidimoru appeared first on Telugu360 .
Harish Shankar clarifies about political satires in UBS
Power Star Pawan Kalyan and Harish Shankar combination has delivered a huge blockbuster, Gabbar Singh. Now, they are back together for highly anticipated Ustaad Bhagat Singh. The movie second single, Aura of Ustaad, released yesterday and it received high appreciation from all corners. But few people raised concerns about the film having numerous political comments […] The post Harish Shankar clarifies about political satires in UBS appeared first on Telugu360 .
powerstar |ఆరా ఆఫ్ ఉస్తాద్ అదిరింది..
powerstar | ఆరా ఆఫ్ ఉస్తాద్ అదిరింది.. పవర్ స్టార్ – హరీష్
Andhra Pradesh : పింఛనుదారులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్
పింఛను దారులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది
Top Production Houses Exit from Ajith’s Film
Tamil actor Ajith Kumar is on a break after the release of Good Bad Ugly directed by Adhik Ravichandran. Telugu production house Mythri Movie Makers bankrolled the film and they had plans to repeat the combination after Good Bad Ugly. But Mythri Movie Makers have decided to take an exit. A couple of Tamil producers […] The post Top Production Houses Exit from Ajith’s Film appeared first on Telugu360 .
Andhra Pradesh :కల్తీపాలు మృతుల కుటుంబాలకు ఎక్స్ గ్రేషియో
రాజమహేంద్రవరంలో కల్తీ పాలు తాగి మరణించిన కుటుంబాలకు ప్రభుత్వం ఎక్స్ గ్రేషియో ప్రకటించింది.
నా పేరుతో ఎలాంటి సంస్థలకు అనుమతి లేదు: కెటిఆర్
హైదరాబాద్: తన పేరుతో కొందరు సంస్థలు ఏర్పాటు చేసిన విషయంపై మాజీ మంత్రి, బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ స్పందించారు. తన పేరుతో ఎలాంటి సంస్థల నిర్వహణకు అనుమతి లేదని కెటిఆర్ స్పష్టం చేశారు. ఎవరైనా పని చేయాలనుకుంటే బిఆర్ఎస్తో కలిసి పని చేయాలని.. తన పేరుతో సంస్థలు ఏర్పాటు చేసేందుకు మాత్రం అనుమతి లేదని పేర్కొన్నారు. ఇలాంటి సంస్థలకు ఎలాంటి గుర్తింపు, అనుమతి లేదన్నారు. తన పేరుతో పలు సంస్థల ద్వారా చేస్తున్న కార్యక్రమాలు వెంటనే ఆపాలని తెలిపారు. తనపై అభిమానం ఉంటే బిఆర్ఎస్తో కలిసి పని చేయవచ్చని పిలుపునిచ్చారు.
ఆకలి తీర్చడమే లక్ష్యం.. బెల్లంపల్లి, ఆంధ్రప్రభ : బెల్లంపల్లి పట్టణంలోని కాంటా చౌరస్తా
ప్రభుత్వం పాలనను గాలికి వదిలేసింది
రాజమండ్రిలో కల్తీ పాలు తాగి నలుగురు మరణించడం అత్యంత బాధాకరమని వైసీపీ నేత బొత్స సత్యనారాయణ అన్నారు
Rs.3 lakhs | ఎక్కడంటే… Rs.3 lakhs | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్
ఆర్గాన్ పంటలతో ఆరోగ్యాన్ని కాపాడుకుందాం…
ఆర్గాన్ పంటలతో ఆరోగ్యాన్ని కాపాడుకుందాం… బూర్గంపాడు, ఆంధ్రప్రభ : ఆర్గాన్ పంటలను పండించి
గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలి…
గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలి… ఊట్కూర్, ఆంధ్రప్రభ : వార్డు సభ్యులు గ్రామాల
సీసీ కెమెరాలు ఏర్పాటు దాత మెరుగు శ్రీనివాస్ కు సన్మానంసర్పంచ్ వసంత నాగేష్
గ్రామస్తుల సహకారంతో గ్రామ అభివృద్ధిసాధ్యం
గ్రామస్తుల సహకారంతో గ్రామ అభివృద్ధిసాధ్యం జుక్కల్ (కామారెడ్డి) ఆంధ్రప్రభ : గ్రామ అభివృద్ధికి
IPS REMAND : అయ్యో పీఎస్ లూ.. Andhra Prabha Detail Report
IPS REMAND : అయ్యో పీఎస్ లూ.. Andhra Prabha Detail Report
చేనేత పరిశ్రమను ఆదుకునేంతవరకు మా పోరాటాలు ఆగవు..
చేనేత కార్మిక సంఘం నాయకులువిశాలాంధ్ర ధర్మవరం;; చేనేత పరిశ్రమను ఆదుకునేంతవరకు మా పోరాటాలు ఆగవు అని ఏపీ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు వెంకటనారాయణ తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపుమేరకు చేనేతల న్యాయమైన డిమాండ్ల సాధనకై చలో మంగళగిరి చేనేత గర్జన కార్యక్రమంలో ఆదివారం మంగళగిరిలో ధర్మవరం నియోజకవర్గ తరఫున అధిక సంఖ్యలో చేనేత కార్మిక సంఘం నాయకులు, కార్మికులు వెళ్లడం జరిగింది. ఈ సందర్భంగా మంగళగిరిలో వేలాదిమంది చేనేత నాయకులు, […] The post చేనేత పరిశ్రమను ఆదుకునేంతవరకు మా పోరాటాలు ఆగవు.. appeared first on Visalaandhra .
Tirumala |ఆ తరహా చట్టం యోచనలో ఏపీ సర్కార్
Tirumala | ఆ తరహా చట్టం యోచనలో ఏపీ సర్కార్ Tirumala |
విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని శివాలయములో గల ఐదవ సచివాలయం పార్కులో పురపాలక సంఘం పరిధిలో హ్యాపీ సండే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తమ వంతుగా పట్టణంలోని ఎస్బిఐ కాలనీ మానస నృత్య కళా కేంద్రం గురువు మానస వారి శిష్య బృందంతే నృత్య కార్యక్రమాన్ని వారు నిర్వహించారు. మానస శిష్య బృందం నిర్వహించిన భరతనాట్యం, జానపద గేయాల నృత్యం అందరినీ ఆకట్టుకుంది. తదుపరి మున్సిపల్ కమిషనర్ వెంకటరమణయ్య గురువు మానస తో పాటు శిష్య […] The post ఆకట్టుకున్న నృత్య కార్యక్రమం appeared first on Visalaandhra .
ఐఎఫ్సీఎన్ సస్టైన్–2025కు తెలుగు పోస్ట్ ఎంపిక
ప్రపంచవ్యాప్తంగా 25 ఫ్యాక్ట్ చెకింగ్ సంస్థల్లో చోటు
విద్యా వాలంటీర్ల వేతనాల వెతలు…
విద్యా వాలంటీర్ల వేతనాల వెతలు… భూపాలపల్లి, ఆంధ్రప్రభ ప్రతినిధి : రెండేళ్లు గడిచినా
తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో దంచికొట్టిన వర్షం #HeavyRain #APRain #TelanganaRain #Paderu
కాంగ్రెస్ పార్టీ విధానాలు, ప్రవర్తన దేశ ప్రయోజనాలకు హానికరం
ఇంచార్జ్ షాకే విజయకుమార్ విశాలాంధ్ర ధర్మవరం:: భారత కృత్రిమ ప్రభావ సదస్సు 2026 ఘటనపై బహుజన సమాజ్ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగిందని బహుజన సమాజ్ పార్టీ ఇన్చార్జి సాకే వినయ్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2026 ఫిబ్రవరి 20 మరియు 21 తేదీలలో నిర్వహించిన ఇండియా ఏ ఐ ఇంపాక్ట్ సుమ్మిట్ 2026 (భారత్ కృత్రిమ మేధస్సు ప్రభావ సదస్సు–2026) దేశ గౌరవాన్ని ప్రపంచ స్థాయిలో నిలబెట్టిన సదస్సు అని […] The post కాంగ్రెస్ పార్టీ విధానాలు, ప్రవర్తన దేశ ప్రయోజనాలకు హానికరం appeared first on Visalaandhra .
ఎస్ బిఐ ముందు బాధితుల ఆందోళన చెన్నూర్, ఆంధ్రప్రభ : మంచిర్యాల జిల్లా
అత్యంత వైభవంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి విగ్రహం ఊరేగింపు
విశాలాంధ్ర, ఉరవకొండ (అనంతపురం జిల్లా) : ఉరవకొండ పట్టణం డ్రైవర్స్ కాలనీలో (కనేకల్ క్రాస్) వద్ద పంచముఖి ఆంజనేయ స్వామి దేవాలయం సమీపంలో నిర్మితమైన కొత్త ఆలయంలో శ్రీలక్ష్మివెంకటేశ్వర స్వామి విగ్రహ ప్రతిష్ట మహోత్సవాన్ని ఈనెల 26వ తేదీన ఘనంగా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా సోమవారం స్థానిక షిరిడి సాయి దేవాలయంలో నుంచి శ్రీలక్ష్మి వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో వైభవంగా చెక్కభజన, మేళ తాళాలు, డప్పు వాయిద్యాలతోపంచముఖి ఆంజనేయ స్వామి దేవాలయం […] The post అత్యంత వైభవంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి విగ్రహం ఊరేగింపు appeared first on Visalaandhra .
పవన్కళ్యాణ్కి అందిన అల్లువారి వివాహ అహ్వానం
హైదరాబాద్: అల్లు వారింట పెళ్లి భాజాలు మోగే రోజు దగ్గరపడింది. అల్లు అరవింద్ కుమారుడు అల్లు శిరీష్ త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నాడు. తను ప్రేమించిన నయనికతో శిరీష్ వివాహం మార్చి 6న జరుగనుంది. ఈ నేపథ్యంలో వివాహ పనులు వేగవంతం చేశారు. కొద్ది రోజుల క్రితమే మెగాస్టార్ చిరంజీవికి ఈ వేడుకకు సంబంధించిన ఆహ్వాన పత్రిక అందించిన విషయం తెలిసిందే. తాజాగా ఎపి డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్, ఎమ్మెల్సీ నాగబాబును ఈ పెళ్లికి అహ్వానించారు. సతీ సమేతంగా పవన్కళ్యాణ్, నాగబాబుల ఇంటికి వెళ్లిన అల్లు అరవింద్.. వారికి నూతన వస్త్రాలు అందించి అందించి పెళ్లికి ఆహ్వానించారు. ఇప్పటికే శిరీష్ వివాహ వేడుకల్లో భాగంగా పసుపు దంచుడు కార్యక్రమం జరిగింది. ఆ ఫోటోలను అల్లు అర్జున్ సతీమణి స్నేహ ఇన్స్టా ద్వారా పంచుకున్నారు.
Adivi Sesh’s Dacoit first single Rubaroo to melt hearts
Adivi Sesh has carved a unique niche for himself as one of the most consistent and bankable actors in Telugu cinema. Known for his impeccable knack for crafting edge-of-the-seat thrillers, he is currently channeling his creative energy into the highly anticipated Telugu-Hindi Pan-India bilingual, Dacoit. Shaneil Deo is directing the film and the makers have […] The post Adivi Sesh’s Dacoit first single Rubaroo to melt hearts appeared first on Telugu360 .
మృతులకు రూ. 10 లక్షల పరిహారం..
రాజమండ్రి కల్తీ పాల ఘటనపై పూర్తిస్థాయి దర్యాప్తు అసెంబ్లీలో సీఎం ప్రకటన రాజమండ్రిలో కల్తీ పాల కారణంగా నలుగురు మృతి చెందిన ఘటనపై పూర్తిస్థాయిలో దర్యాప్తు జరపనున్నట్లు సీఎం చంద్రబాబు ప్రకటించారు. ఇవాళ శాసనసభలో ఈ విషయంపై ప్రకటన చేశారు. ఈ దుర్ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ఒక్కో కుటుంబానికి రూ. 10 లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ ఘటనకు సంబంధించి నరసాపురంలోని వరలక్ష్మి డెయిరీ నుంచి […] The post మృతులకు రూ. 10 లక్షల పరిహారం.. appeared first on Visalaandhra .
విద్యార్థులకు పరీక్ష ప్యాడ్స్ వితరణ…
విద్యార్థులకు పరీక్ష ప్యాడ్స్ వితరణ… కమ్మర్ పల్లి, ఆంధ్రప్రభ : కమ్మర్ పల్లి
Andhra Prabha Smart Edition |గోల్డెన్ హారిజన్ /అతిథులు వీరే
ఆంధ్రప్రభ స్మార్ట్ ఎడిషన్ 23-02-2026, 4.00PM ts గోల్డెన్ హారిజన్.. బటన్
Andhra Prabha Smart Edition |AP|మండలిలో రచ్చ/గోల్డెన్ హారిజన్
ఆంధ్రప్రభ స్మార్ట్ ఎడిషన్ 23-02-2026, 4.00PM ap ఉగాదికి జాబ్ క్యాలెండర్..
Exames |తెలంగాణలో ఇంటర్ పరీక్షలు
Exames | తెలంగాణలో ఇంటర్ పరీక్షలు ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : పరీక్షల
తెలంగాణలో రాజ్యాంగ వ్యతిరేక పాలన…
తెలంగాణలో రాజ్యాంగ వ్యతిరేక పాలన… మక్తల్, ఆంధ్రప్రభ : కాంగ్రెస్ పార్టీ అగ్ర
త్వరగా భారత్కు రండి.. ఇరాన్లో ఉన్న భారతీయులకు కేంద్ర సూచన
న్యూఢిల్లీ: ఇరాన్లో ఉన్న భారతీయులకు కేంద్రం ప్రభుత్వం సూచనలు జారీ చేసింది. విద్యార్థులు, యాత్రికులు, వ్యాపారవేత్తలు, పర్యాటకులను వీలైనంత త్వరగా ఇరాన్ నుంచి భారత్కు రావాలని పేర్కొంది. అందుబాటులో ఉన్న ప్రయాణ మార్గాల ద్వారా త్వరగా రావాలని తెలిపింది. పాస్పోర్టులు, ఐడి కార్డులు తమ వద్ద సిద్ధంగా ఉంచుకోవాలని సూచించింది. ఇమిగ్రేషన్ పత్రాలను ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంచుకోవానలి తెలిపింది. ఇరాన్లో నిరసనలు జరిగే ప్రాంతాలకు దూరంగా ఉండాలని పేర్కొంది. ఇరాన్లోని భారత ఎంబసీతో సంప్రదింపులు జరపాలని సూచించింది.
క్రీడల్లో ఓటమి విజయానికి తొలి మెట్టు
క్రీడల్లో ఓటమి విజయానికి తొలి మెట్టు సెకండ్ ఎడిషన్ సీఎం కప్ రాష్ట్ర
25న ఉచిత కంటి వైద్యశిబిరం… హుజూర్నగర్, ఆంధ్రప్రభ : పట్టణంలోని టౌన్ హాల్
మున్సిపల్ కౌన్సిలర్లకు సన్మానం
మున్సిపల్ కౌన్సిలర్లకు సన్మానం చౌటుప్పల్, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్
ఎల్లుండి నుంచి తెలంగాణ ఇంటర్ పరీక్షలు… బోర్డు సెక్రటరీ కీలక సూచనలు
ఈ నెల 25 నుంచి మార్చి 18 వరకు ఇంటర్ పరీక్షలు తెలంగాణ ఇంటర్మీడియట్ పరీక్షలకు సర్వం సిద్ధమైంది. ఈ నెల 25 నుంచి మార్చి 18 వరకు జరగనున్న ఈ పరీక్షల నిర్వహణపై ఇంటర్ బోర్డు సెక్రటరీ, ఐఏఎస్ అధికారి కృష్ణాదిత్య కీలక వివరాలను వెల్లడించారు. ఈ ఏడాది మొత్తం 9,97,075 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకాబోతున్నారు. ఇందులో మొదటి సంవత్సరం నుంచి 4,89,126 మంది, ద్వితీయ సంవత్సరం నుంచి 5,07,949 మంది విద్యార్థులు పరీక్షలు […] The post ఎల్లుండి నుంచి తెలంగాణ ఇంటర్ పరీక్షలు… బోర్డు సెక్రటరీ కీలక సూచనలు appeared first on Visalaandhra .
School |గదుల నిర్మాణానికి భూమి పూజ…
School | గదుల నిర్మాణానికి భూమి పూజ… School | రుద్రూర్, ఆంధ్రప్రభ
భారతీయులకు కేంద్రం అలర్ట్అమెరికా సైనిక దాడుల భయంతో కేంద్రం కీలక నిర్ణయంవిద్యార్థులు, వ్యాపారులు సహా అందరికీ వర్తిస్తుందన్న ఎంబసీఅత్యవసర సహాయం కోసం ఫోన్ నంబర్లు, ఈమెయిల్ విడుదల ఇరాన్లో నెలకొన్న తీవ్ర ఉద్రిక్తతల నేపథ్యంలో అక్కడున్న భారత పౌరులకు కేంద్ర ప్రభుత్వం కీలక సూచనలు జారీ చేసింది. ఇరాన్కు, అమెరికాకు మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్నందున, వీలైనంత త్వరగా దేశం విడిచి సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని కోరింది. ఈ మేరకు తెహ్రాన్లోని భారత రాయబార కార్యాలయం […] The post ఇరాన్ను వెంటనే వీడండి appeared first on Visalaandhra .
చైర్ పర్సన్, వైస్ చైర్ పర్సన్లకు ఘన సన్మానం…
చైర్ పర్సన్, వైస్ చైర్ పర్సన్లకు ఘన సన్మానం… మేడ్చల్, ఫిబ్రవరి 23(ఆంధ్రప్రభ):
అభిషేక్ త్వరగా ఔట్ అవ్వడానికి కారణం అదే: గవాస్కర్
ఐసిసి టి-20 ప్రపంచకప్లో భాగంగా దక్షిణాఫ్రికాతో జరిగిన సూపర్-8 మ్యాచ్లో భారత్ పరాజయం పాలైన విషయం తెలిసిందే. దక్షిణాఫ్రికా బౌలర్ల ధాటికి టీం ఇండియా కుప్పకూలిపోయింది. అయితే ఈ మ్యాచ్లో టి-20 నెంబర్.1 బ్యాటర్ అభిషేక్ శర్మ ఎట్టకేలకు టోర్నమెంట్లో పరుగుల ఖాతా తెరిచాడు. గత మూడు మ్యాచుల్లో డకౌట్ అయిన అభిషేక్ ఈ మ్యాచ్లో పరుగులు చేశాడు. కానీ, 15 పరుగులకే ఔట్ అయి.. మరోసారి ఫ్యాన్స్ని నిరాశ పరిచాడు. అయితే ఈ మ్యాచ్లో దక్షిణాఫ్రికా బౌలర్లు చాలా తెలివిగా బౌలింగ్ చేశారని.. టీం ఇండియా మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ అభిప్రాయపడ్డారు. అలాగే వాళ్లు అభిషేక్ను కట్టుదిట్టం చేశారని అన్నారు. ‘‘నెట్స్లో బ్యాటింగ్ చేస్తున్నప్పుడు మొదటి బంతికే ఔటైనా.. తర్వాతి బంతిని ఎదుర్కొవచ్చు. కానీ, మ్యాచ్లో అలా ఉండదు. ఒత్తిడి మిమ్మల్ని స్తంభింపచేస్తుంది. పెద్ద షాట్లు కొట్టనీయకుండా చేతులను కట్టడి చేస్తుంది. అభిషేక్ ఒత్తిడి వల్లే స్వేచ్ఛగా ఆడలేకపోయాడు. దక్షిణాఫ్రికా బౌలర్లు చాలా తెలివిగా వ్యూహరచన చేశారు. వారికి తెలుసు.. అతడు రూమ్ చేసుకొని ఆఫ్ సైడ్ ఆడతాడని.. రబాడ సిక్స్ ఇచ్చిన తర్వాత కూడా అవిశ్రాంతంగా అభిషేక్ శర్మ ప్యాడ్లనే టార్గెట్ చేస్తూ బౌలింగ్ చేశాడు’’ అని సునీల్ గవాస్కర్ విశ్లేషించారు.
న్యాయవాదుల ధర్నా… బోధన్, ఆంధ్రప్రభ : న్యాయవాదిపై కేసు నమోదు చేయడానికి నిరసిస్తూ
model |మత్తెక్కించే హాట్ ఫోజులు
model | మత్తెక్కించే హాట్ ఫోజులు ఆంధ్రప్రభ వెబ్డెస్క్ : బాలీవుడ్ నటి,
బంజారాహిల్స్లో రోడ్డు ప్రమాదం.. హోంగార్డు, మరో యువతి మృతి
హైదరాబాద్: నగరంలోని బంజారాహిల్స్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బైక్ను వాటర్ ట్యాంకర్ ఢీకొన్న ఘటనలో ఇద్దరు మృతి చెందారు. మృతులు హోంగార్డు సయ్యద్ హుస్సేన్, యువతి అక్షితలుగా గుర్తించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సంతోష్నగర్ ట్రాఫిక్ పిఎస్లో సయ్యద్ హుస్సేన్ హోంగార్డుగా విధులు నిర్వర్తిస్తున్నాడు. ఆ తర్వాత పార్ట్టైమ్గా ర్యాపిడో బైక్ డ్రైవర్గా కూడా పని చేస్తున్నాడు. సోమవారం ఉదయం అక్షిత ర్యాపిడో ద్వారా రైడ్ బుక్ చేసుకొని సయ్యద్ హుస్సేన్ బైక్పై బయల్దేరింది. ఈ క్రమంలో బంజారాహిల్స్ రోడ్డు నంబర్ 10 సమీపంలో వెనుక నుంచి వచ్చిన వాటర్ ట్యాంకర్ ఆ బైక్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వారిద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. అక్షితను విజయనగరం జిల్లాకు చెందిన యువతిగా గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.
Prabhas’ Fauzi Look: A Big Relief for Fans
Prabhas fans were left restless and they are in shock after Raja Saab ended up as a debacle. Prabhas is brutally trolled for his looks and screen presence. The use of body double is clearly seen on screen and his fans had nothing much to debate. When they are left in shock, Prabhas is seen […] The post Prabhas’ Fauzi Look: A Big Relief for Fans appeared first on Telugu360 .
6amWalk |నడకే దివ్యౌషధం. రోజుకు ఎవరు, ఎంత, ఎప్పుడు నడవాలి?
6amWalk | నడకే దివ్యౌషధం. రోజుకు ఎవరు, ఎంత, ఎప్పుడు నడవాలి? 6amWalk
కల్తీపాల బాధ్యులను వదిలేది లేదు: చంద్రబాబు
అమరావతి: రాజమండ్రిలో కల్తీ పాల తాగి నలుగురు అస్వస్థతతకు గురై చనిపోయారని, ఇద్దరు వెంటిలేటర్లపై ఉన్నారని, ఈ ఘటన బాధాకరమని సిఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. ఈ ఘటనపై పూర్తిస్థాయి ఎంక్వైరీ చేస్తున్నామని అన్నారు. కల్తీ పాల విషయంపై సిఎం అసెంబ్లీలో మాట్లాడారు. చనిపోయిన కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ప్రభుత్వం ఉదాసీనంగా ఉండదని చనిపోయిన ఒక్కో కుటుంబానికి రూ. 10 లక్షల చొప్పున పరిహారం అందజేస్తామని అన్నారు. మరో 8 మందికి చికిత్స కొనసాగుతుందని, కల్తీపాల బాధ్యులను వదిలేది లేదని, పాల వ్యాపారి నాగేశ్వరరావును అరెస్టు చేశామని చెప్పారు. దోషులపై కఠిన చర్యలు తీసుకుంటామని చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.
semi final |లేదంటే ఇంటి దారే..!
semi final | లేదంటే ఇంటి దారే..! semi final | ఆంధ్రప్రభ
ఢిల్లీలోని స్కూళ్లకు బాంబు బెదిరింపు.. భయాందోళనలో తల్లిదండ్రులు
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ మరోసారి బాంబు బెదిరింపులతోం ఉలిక్కిపడింది. గతంలో చాలా సార్లు స్కూళ్లకు బాంబు బెదిరంపు రాగా.. అవన్నీ ఫేక్ అని తేలింది. తాజాగా ఢిల్లీకి మరోసారి బాంబు బెదిరింపులు రావడంతో ప్రజలు, తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ధౌలా కువాన్లోని ఆర్మీ పబ్లిక్ స్కూల్, లోధి రోడ్డులోని ఎయిర్ఫోర్స్ బాల్ భారతి స్కూళ్లకు కూడా బాంబు బెదిరింపులు రావడంతో స్కూళ్ల యాజమాన్యాలు అప్రమత్తమయ్యాయి. విద్యార్థులను ఇళ్లకు పంపి.. ఢిల్లీ ఫైర్ సర్వీన్, పోలీసులు, బాంబు స్క్వాడ్ యూనిట్లు రెండు పాఠశాలల్లో క్షుణ్ణంగా సోదాలు చేపట్టాయి.
Deputy CM |అత్యంత వైభవంగా వేడుకలు
Deputy CM | అత్యంత వైభవంగా వేడుకలు Deputy CM | ఆంధ్రప్రభ,
Khalistan | ఎక్కడెక్కడంటే.. Khalistan | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : దేశ
స్వామి వారి తత్త్వంపై అనుగ్రహ భాషణ
స్వామి వారి తత్త్వంపై అనుగ్రహ భాషణ మోపిదేవి – ఆంధ్రప్రభ : మోపిదేవి
తూర్పుగోదావరి జిల్లాలో కల్తీ పాల కలకలం #Rajamahendravaram #MilkAdulteration #FoodSafetyAlert
ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రశాంతం
ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రశాంతం కర్నూలు బ్యూరో, ఆంధ్రప్రభ :ఇంటర్మీడియట్ (మొదటి సంవత్సరం) సోమవారం
Hospital |మంట ఎక్కువగా పెడుతున్నావ్ అన్నందుకు
Hospital | మంట ఎక్కువగా పెడుతున్నావ్ అన్నందుకు Hospital | పామర్రు –
ఫ్యాన్స్కి సర్ప్రైజ్ ఇచ్చిన నాని.. ‘ఆయా షేర్’ ప్రోమో..
నేచురల్ స్టార్ నాని నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘ది ప్యారడైజ్’. ‘దసరా’ చిత్రంతో నానికి మంచి బ్లాక్బస్టర్ హిట్ ఇచ్చిన శ్రీకాంత్ ఓదెల ఈ సినిమాకీ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా గ్లింప్కి అద్భుతమైన రెన్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ సినిమా నుంచి ‘‘ఆయా షేర్’’ అంటూ సాగే పాట ప్రోమోని విడుల చేశారు. పాట ప్రోమో ఆకట్టుకునేలా ఉంది. పూర్తి పాటని ఫిబ్రవరి 24ప విడుదల చేయనున్నారు. ఇక ఈ సినిమాను సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. అనిరుధ్ ఈ సినిమాక సంగీతం అందిస్తున్నారు. కలెక్షన్ కింగ్ మోహన్ బాబు కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమా ఆగస్టు 21వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
శ్రీదేవి నటించిన మామ్ సినిమాలోని సన్నివేశాన్ని నిజ జీవితంలో
పీఎం విశ్వకర్మ ఎగ్జిబిషన్ను ప్రారంభం…
పీఎం విశ్వకర్మ ఎగ్జిబిషన్ను ప్రారంభం… బాపట్ల టౌన్, ఆంధ్రప్రభ : స్థానిక వృత్తి
నూతన బార్లకు నోటిఫికేషన్ మచిలీపట్నం – ఆంధ్రప్రభ : కృష్ణాజిల్లాలో మిగిలిపోయిన 5
రైతులకు మొందా తుఫాను నష్టపరిహారం ఇవ్వాలి
రైతులకు మొందా తుఫాను నష్టపరిహారం ఇవ్వాలి పెడన – ఆంధ్రప్రభ : ఆంధ్రప్రదేశ్
Chandrababu : రాజమహేంద్రవరం ఘటనపై చంద్రబాబు రియాక్షన్ ఇదే
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు రాజమహేంద్రవరం ఘటనపై స్పందించారు
పదవీ బాధ్యతలు చేపట్టిన ఎల్లంపేట మున్సిపల్ నూతన పాలకవర్గం….
పదవీ బాధ్యతలు చేపట్టిన ఎల్లంపేట మున్సిపల్ నూతన పాలకవర్గం…. మేడ్చల్, ఫిబ్రవరి 22(ఆంధ్రప్రభ)
ట్రాఫిక్ జామ్ నివారణలో ఆటో డ్రైవర్లకు సూచనలు
ట్రాఫిక్ జామ్ నివారణలో ఆటో డ్రైవర్లకు సూచనలు పెడన – ఆంధ్రప్రభ :
న్యాయవాదుల రక్షణ చట్టం అమలు చేయాలి….
న్యాయవాదుల రక్షణ చట్టం అమలు చేయాలి…. కర్నూలు బ్యూరో, ఆంధ్రప్రభ : న్యాయవాదుల
Mudragada Padmanabham : అంబటి కుమార్తె మౌనికపై ముద్రగడ ప్రశంసలు
వైసీపీ సీనియర్ నేత ముద్రగడ పద్మనాభం గుంటూరులోని మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇంటికి వచ్చారు
2026 లో జమ్మూ కశ్మీర్లో యుద్ధం లాంటి పరిస్థితి కొనసాగుతుందనే వాదనతో
Jana Sena : కుర్చీ ఇవ్వడం లేదటయ్యా.. కూటమి ధర్మం ఇదేనా సామీ?
కూటమి ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న జనసేన పార్టీ మరో పదిహేనేళ్లు కలసి ఉంటామని చెబుతున్నారు
‘వెడ్డింగ్ ఆఫ్ విరోష్’.. ఉదయ్పుర్ బయల్దేరిన విజయ్, రష్మిక #vijaydevarakonda #rashimkamandanna
shock |మరీ ఇంత బెట్టు చేయాలా..?
shock | మరీ ఇంత బెట్టు చేయాలా..? ఆంధ్రప్రభ వెబ్డెస్క్ : ఎండాకాలంలో
భారత్–బ్రెజిల్ అరుదైన ఖనిజాల ఒప్పందం
భారత్ - బ్రెజిల్ మధ్య అరుదైన ఖనిజాలు, కీలక ఖనిజాలపై అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నాయి
మన దగ్గర అడ్మిషన్లకు పోటీ ఉంది : లోకేష్
ఎపి అసెంబ్లీ: ఉగాదికి జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని ఎపి మంత్రి లోకేష్ తెలిపారు. జాబ్ క్యాలెండర్ లోనే డిఎస్సి పోస్టులు ఇతర రాష్ట్రాల్లో కెజిబివి అడ్మిషన్లు జరగడం లేదని అన్నారు. శాసనమండలిలో ఆయన ప్రసంగించారు. మన దగ్గర అడ్మిషన్లకు పోటీ ఉందని, ఉన్నత విద్యలో ఇంజినీరింగ్ సహా పాలిటెక్నిక్, ఐటిఐ కూడా కీలకమని తెలియజేశారు. క్లస్టర్ బేస్డ్ అప్రోచ్ ఆధారంగా సభ్యులు అడిగిన ప్రశ్నకు అనుబంధంగా..వచ్చే ఏడాదిలోగా పనులు చేస్తామని లోకేష్ పేర్కొన్నారు. లడ్డూ కల్తీకి సంబంధించి వాస్తవాలన్నీ రేపు అసెంబ్లీలో పెడతామని దేవదేవుడికి జరిగిన మహాపచారం అసెంబ్లీ వేదికగానే బయటపెడతామని అన్నారు. అసెంబ్లీకి రావాలని ఎవరూ బొట్టుపెట్టి పిలవరు అని.. సభకు రావడం సభ్యులుగా వారి బాధ్యత అని సూచించారు. దేవుడిని కూడా వైసిపి రోడ్డు మీదకు తీసుకురావడం బాధాకరమని, దేవుడి ఫొటోలతో చట్టసభల్లో ర్యాలీలు ఆక్షేపణీయమని లోకేష్ విమర్శించారు.
వైభవంగా షష్ఠి వేడుకలు.. ఇంద్రకీలాద్రి, ఆంధ్రప్రభ : విజయవాడ లోని ఇంద్రకీలాద్రిపై వెలసిన
ఆంధ్రప్రభలో వచ్చిన కథనంతో… తిరుపతి, ఆంధ్రప్రభ ప్రతినిధి : కంటి చూపు పేరుతో
అల్లు శిరీష్ ఇంట పసుపు పండుగ #AlluSirisha #PasupuFunction #SnehaReddy #Tollywood #WeddingBuzz
కేంద్ర మంత్రి హెచ్.డి. కుమారస్వామికి ఆత్మీయ వీడ్కోలు
కేంద్ర మంత్రి హెచ్.డి. కుమారస్వామికి ఆత్మీయ వీడ్కోలు మంత్రాలయం, ఆంధ్రప్రభ : కేంద్ర
Andhra Pradesh : నిరుద్యోగులకు ఉగాదికి గుడ్ న్యూస్ చెప్పిన నారా లోకేశ్
ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్ నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పారు.
బాబూరావు మృతి తీరని లోటు అవనిగడ్డ – ఆంధ్రప్రభ : చరిత్ర పరిశోధకుడు
Tea Stall |పాపం కూర్చున్న చోటే…
Tea Stall | పాపం కూర్చున్న చోటే… Tea Stall | ఆంధ్రప్రభ,
డ్రగ్ మాఫియా డాన్ ఎల్ మెంచో మృతి.. మెక్సికోలో భారతీయులకు అడ్వైజరీ
మోస్ట్ వాంటెడ్ డ్రగ్ మాఫియా నాయకుడు నెమెసియో ఒసెగుయెరా, ఎల్ మెంచోగా ప్రఖ్యాతి పొందిన వ్యక్తి, మృతి చెందినట్లు మెక్సికో సైన్యం ప్రకటించింది.ఆదివారం నిర్వహించిన ప్రత్యేక ఆపరేషన్లో అతడు ప్రాణాలు కోల్పోయినట్టు అధికారులు వెల్లడించారు. ఈ పరిణామంతో దేశవ్యాప్తంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.59 సంవత్సరాల వయస్సున్న ఎల్ మెంచోను అరెస్ట్ చేయాలనే లక్ష్యంతో మెక్సికో సైన్యం ప్రత్యేక చర్యలు ప్రారంభించింది.అమెరికా గూఢచారి విభాగాల నుంచి అందిన సమాచారంతో జాలిస్కో రాష్ట్రంలోని తపాల్ప పట్టణంలో అతడు దాగి ఉన్న […] The post డ్రగ్ మాఫియా డాన్ ఎల్ మెంచో మృతి.. మెక్సికోలో భారతీయులకు అడ్వైజరీ appeared first on Visalaandhra .

25 C