మెదక్ జిల్లాల్లో సిలిండర్ల కొరత లేదు..
మెదక్ జిల్లాల్లో సిలిండర్ల కొరత లేదు.. మెదక్ ప్రతినిధి, ఆంధ్రప్రభ : మెదక్
ప్రజా సమస్యల పరిష్కారంలో ప్రభుత్వ యంత్రాంగం వైఫల్యం
ప్రజా సమస్యల పరిష్కారంలో ప్రభుత్వ యంత్రాంగం వైఫల్యం చౌటుప్పల్, ఆంధ్రప్రభ : ప్రజలకు
విషాదం: ఫుట్బాల్ ఆడుతూ ప్రాణాలు విడిచేశాడు..
పంజాబ్లో విషాదం చోటు చేసుకుంది. ఫుట్బాల్ మ్యాచ్ ఆడుతూ.. ఓ కుర్రాడు ప్రాణాలు విడిచాడు. ఇండియన్ ఫుట్బాల్ లీగ్(ఐఎఫ్ఎల్)లోని నాంధారి ఫుట్బాల్ క్లబ్కు చెందిన పాతికేళ్ల రవీందర్ సింగ్ మృతి చెందాడు. స్థానికంగా జరుగుతున్న ఫుట్బాల్ టోర్నీలో రవీందర్ సింగ్ ఆడుతూ ఒక్కసారిగా కుప్పకూలాడు. అతడిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. కానీ, అప్పటికే అతడు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధరించారు. ఫుట్బాల్ క్లబ్లు అతడి మృతికి సంతాపం తెలిపాయి. ఐఎఫ్ఎల్లో జరగబోయే మ్యాచ్ల సమయంలో ఒక నిమిషం మౌనం పాటించాలని నిర్వాహకులు ప్రకటించారు. రవీందర్ సింగ్ స్వగ్రామం నవాన్షహ్ర జిల్లాలోని బచౌరి. అక్కడే ఆటగాడి అంత్యక్రియలు జరిగాయి. అతడిని చివరిసారిగా చూసేందుకు సహచర ప్లేయర్లు ఫుట్బాల్ అభిమానులు భారీగా తరలివచ్చారు. నాంధారి క్లబ్ రవీందర్కు నివాళి అర్పిస్తూ.. సోషల్మీడియాలో వీడియోని షేర్ చేసింది. మినెర్వా పంజాబ్, గోకులం కేరళ, బెంగళూరు ఫుట్బాల్ క్లబ్లు ప్రగాఢ సానుభూతిని తెలియజేశాయి.
Tehran explosions rally : టెహ్రాన్ వీధుల్లో ఇరాన్ గర్జన Andhra Prabha News
Tehran explosions rally : టెహ్రాన్ వీధుల్లో ఇరాన్ గర్జన Andhra Prabha
తెలంగాణ ఆర్టీసీలో కార్మిక సంఘాల జేఏసి ఆధ్వర్యంలో యాజమాన్యానికి, కార్మిక శాఖ కమిషనర్కు శుక్రవారం సమ్మె నోటీసు ఇచ్చారు. టిజిఎస్ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనంలో చేయడంతో పాటు 2021 వేతన సవరణను 30 శాతం ఫిట్మెంట్తో అమలు చేయాలని, మహాలక్ష్మి పథకం కింద ప్రతి నెల రూ.350 కోట్లు కోత లేకుండా ఇవ్వాలని, పాత బకాయిలు రూ.2,500 కోట్లు వెంటనే విడుదల చేయాలని కార్మిక జెఏసి డిమాండ్ చేసింది. ఈ డిమాండ్లపై గత కొన్ని నెలలుగా కార్మిక సంఘాల జేఏసి యజమానపైనా, ప్రభుత్వంపైనా ఒత్తిడి తెస్తున్నా లెక్క చేయకపోవడంతో సమ్మెకు దిగుతున్నట్లు వెల్లడించింది. తమ డిమాండ్లపై ప్రభుత్వం స్పందించకపోతే సమ్మెకు వెళతామని హెచ్చరించారు. సమ్మె తేదీపై 14 రోజుల తర్వాత నిర్ణయం తీసుకుంటామని ఆర్టీసీ జేఏసీ తెలిపింది. బస్ భవన్లో ఆర్టీసీ ఎండీ అందుబాటులో లేకపోవడంతో ఆయన పేషీలో నోటీసులు ఇచ్చారు. లేబర్ కమిషనర్ కార్యాలయంలోనూ నోటీసులు అందజేసినట్లు జేఏసి వర్గాలు తెలిపారు. నోటీసు ఇచ్చిన తర్వాత 14 రోజుల్లోగా ప్రభుత్వం స్పందించకపోతే సమ్మెకు దిగడం ఖాయమని స్పష్టం చేశారు. ఆర్టీసీ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించాలని, ట్రేడ్ యూనియన్లపై ఆంక్షలు ఎత్తివేయాలని, గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించాలని, ఉద్యోగులపై అధిక పనిభారం తగ్గించాలని జేఏసీ నేతలు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. అలాగే ఈవీ బస్సుల్లో ఆర్టీసీ ఉద్యోగులే పనిచేయాలని, వారికి ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా జీతాలు ఇవ్వాలని సమ్మె నోటీసు ఇచ్చే ముందు బస్ భవన్ వద్ద జేఏసి ఆధ్వర్యంలో ధర్నా చేశారు.
హర్మూజ్ జలసంధిలో భారతీయ నౌకల కదలికలు
భారతీయ పతాకంతో కూడిన ఓ చమురు రవాణా నౌక శుక్రవారం హర్మూజ్ జలసంధి మీదుగా ఆఫ్రికాకు క్షేమంగా వెళ్లింది. భారతీయ జెండా వల్ల ఇరాన్ దాడుల నుంచి తప్పించుకుంది. ఇక ఈ ఉద్రిక్తతల జలాల్లో ఇప్పటికీ మరో 27 భారతీయ పతాక నౌకలు ఉన్నాయి. వీటిలో అంతా కలిపి 700 మంది వరకూ భారతీయ నావికులు ఉన్నారని నిర్థారించారు. ఈ నౌకలను కూడా ఇక్కడి జల మార్గం ద్వారా వెలుపలికి తీసుకువస్తున్నారు. ఇక ఇప్పటివరకూ హర్మూజ్ ప్రాంతంతో జరిగిన దాడులలో ముగ్గురు భారతీయ నావికుల మృతి చెందారు, ఒకరు గల్లంతు అయ్యారు. శుక్రవారం
సినీనటి అనసూయపై అసభ్య కామెంట్లు..ఇద్దరి అరెస్టు
సినీనటి అనసూయపై సోషల్ మీడియాలో అసభ్య కామెంట్లు పెడుతున్న ఇద్దరు నిందితులను సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల కథనం ప్రకారం...ఎపిలోని కడప జిల్లా, పులివెందుల మండలం, పెద్ద జూటూర్ గ్రామానికి చెందిన జనార్దన్ హైదరాబాద్లోని ఇందిరా నగర్లో ఉంటున్నాడు. సికింద్రాబాద్, వెస్ట్ మారేడ్పల్లికి చెందిన ఆటో డ్రైవర్ కొండాపురం అరుణ్ కుమార్. ఇద్దరు సోషల్ మీడియాలో సినీనటి అనసూయ భరద్వాజ్పై గత కొంత కాలం నుంచి అసభ్యంగా కామెంట్లు చేస్తున్నారు. ఫ్రీ టైంలో ఇద్దరు వ్యక్తులు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ ఆమె క్యారెక్టర్ను దిగార్చే విధంగా కామెంట్ చేస్తున్నారు. వివిధ సోషల్ మీడియా ఫ్లాట్ ఫాంలలో అనసూయపై అసభ్య కామెంట్లు పెడుతూ ఇబ్బంది పెడుతున్నాడు. అనసూయ ఇటీవల పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేసి నిందితులను అరెస్టు చేశారు. ఇద్దరు నిందితులను అరెస్టు చేసిన పోలీసులు రిమాండ్కు తరలించారు.
పోచమ్మ తల్లి దేవాలయాల్లో ప్రత్యేక పూజలు
పోచమ్మ తల్లి దేవాలయాల్లో ప్రత్యేక పూజలు ఏ,ఆర్ పల్లిలో, నాగదేవత విగ్రహం ప్రతిష్టాపన
భారీ జిఎస్టి స్కామ్.. నిందితుడి అరెస్ట్
భారీ జిఎస్టి కుంభకోణాన్ని రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ బట్టబయల్జేసింది. దాదాపు రూ.84.15 కోట్ల విలువైన మోసపూరిత ఇన్పుట్ టాక్స్ క్రెడిట్ (ఐటిసి)ను పొంది, దానిని బదిలీ చేశాడనే ఆరోపణలపై వాణిజ్య పన్నుల శాఖ ఒక వ్యాపారవేత్తను అరెస్టు చేసింది. ఈ మేరకు శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేసింది. ఎస్కెజి ట్రేడింగ్ కంపెనీ యజమాని సందీప్ కుమార్ గోయెల్ కార్యకలాపాలపై విశ్వసనీయ నిఘా, వివరణాత్మక డేటా విశ్లేషణ ఆధారంగా అధికారులు దర్యాప్తు నిర్వహించారు. వస్తువుల వాస్తవ సరఫరా లేకుండా జారీ చేసిన ఇన్వాయిస్లను ఉపయోగించి అతను ఐటిసిని పొంది, దానిని బదిలీ చేశాడని, ఫలితంగా ప్రభుత్వ ఖజానాకు గణనీయమైన నష్టం వాటిల్లిందని దర్యాప్తులో వెల్లడైంది. నిందితుడు నకిలీ ఇన్వాయిస్ల ద్వారా ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ (ఐటిసి) పొందినట్లు గుర్తించారు. సందీప్ కుమార్ గోయె ల్ హెచ్ ఎఫ్సి స్టీల్ ట్యూబ్స్ అండ్ వాల్వ్ యజమాని, విజయ్ ఇండస్ట్రియల్ నీడ్స్ ఎల్ఎల్పిలో భాగస్వామి అని అధికారులు వెల్లడించారు, ఇక్కడ వస్తువులు, సేవలను వాస్తవంగా స్వీకరించకుండానే ఇలాంటి మోసపూరిత ఐటిసి క్లెయిమ్లు కనుగొన్నారు.ఈ క్రమంలో వాటి రిజిస్ట్రేష న్లు అధికారులు రద్దు చేశారు. జిఎస్టి చట్టం, 2017 నిబంధనల ప్రకారం సందీప్ కుమార్ గోయల్ను అరెస్టు చేసి, జ్యూడీషియల్ రిమాండ్కు తరలించారు. నకిలీ ఇన్వాయిస్లు, మోసపూరిత ఐటిసి క్లెయిమ్లు, ఇతర జిఎస్టి చట్టాల ఉల్లంఘనలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు కొనసాగుతాయని ఆ శాఖ పేర్కొంది. ఈ కేసులో తదుపరి దర్యాప్తు జరుగుతోందని తెలంగాణ వాణిజ్య పన్నుల కమిషనర్ వెల్లడించారు.
పేరూరు జెడ్పిహెచ్ఎస్ డైమండ్ జూబ్లీకి ఊరంతా ఒక్కటే స్వరం…
పేరూరు జెడ్పిహెచ్ఎస్ డైమండ్ జూబ్లీకి ఊరంతా ఒక్కటే స్వరం… కౌకుంట్ల, ఆంధ్రప్రభ :
–కృత్రిమ కొరత సృష్టిస్తే కఠిన చర్యలు తప్పవు The post జిల్లాలో వంట గ్యాస్ కొరత లేదు appeared first on Visalaandhra .
దొంగతనం జరిగి రెండేళ్లయిన న్యాయం జరగలేదు
దొంగతనం జరిగి రెండేళ్లయిన న్యాయం జరగలేదు ఉట్నూర్, ఆంధ్రప్రభ : తాను అద్దెకు
ఉదయం 9.30 నుండి 12.45గంటల వరకు -27,360 మంది విద్యార్థులకు 149 సెంటర్లు -పరీక్షా కేంద్రాల వద్ద 144సెక్షన్ అమలు... కలెక్టర్ జి.లక్ష్మీశవిశాలాంధ్ర`విజయవాడ: ఈ నెల 16వ తేదీ నుంచి ఏప్రిల్ 1 వరకు జరగనున్న పదో తరగతి పరీక్షల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నామని.. ఎక్కడా ఎలాంటి ఇబ్బంది లేకుండా విద్యార్థులు సజావుగా పరీక్షలు రాసేందుకు సౌకర్యాలు కల్పిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ అన్నారు.పదో తరగతి పరీక్షల నిర్వహణపై శుక్రవారం కలెక్టర్ లక్ష్మీశ, డీఈవో […] The post 16నుండి పది పరీక్షలు appeared first on Visalaandhra .
ఇంటర్ పరీక్షలు ముగిసిన తర్వాత JBS విద్యార్థులతో కిక్కిరిసింది #JBS#InterExams#StudentsRush#Hyderabad
పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్
పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ కు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది
ఆలేరులో మొల్లమాంబ జయంతి వేడుకలు
ఆలేరులో మొల్లమాంబ జయంతి వేడుకలు ఆలేరు, ఆంధ్రప్రభ: యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు
రాజ్యాంగాన్ని అపహస్యం చేస్తున్న ఎమ్మెల్యే కడియం శ్రీహరి
రాజ్యాంగాన్ని అపహస్యం చేస్తున్న ఎమ్మెల్యే కడియం శ్రీహరి చిలుపూర్, ఆంధ్ర ప్రభ :
నెలసరి సెలవు తప్పనిసరి చేస్తే.. మహిళల కెరీర్కు ముగింపే
ఉద్యోగాల్లోకి తీసుకునేందుకు యాజమాన్యాలు వెనుకంజ వేసే ప్రమాదం కొలువుల భర్తీలోనూ ప్రతికూలతలు ఎదురవుతాయి సిజెఐ నేతృత్వంలోని సుప్రీం ధర్మాసనం కీలక వ్యాఖ్యలు న్యూఢిల్లీ : మహిళా ఉద్యోగులకు ‘నెలసరి’ సెలవుల అంశంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. దేశవ్యాప్తంగా మహిళలకు, విద్యార్థినులకు వేతనంతో కూడిన నెలసరి సెలవు అమలు చేయాలని కోరుతూ దాఖలైన ప్రజాప్రయోజన వాజ్యంపై విచారణ జరిపిన సిజెఐ నేతృత్వంలో ధర్మాసనం శుక్రవారంనాడు దానిని తిరస్కరించింది. సెలవును తప్పనిసరి చేస్తే మహిళల కెరీర్ ముగుస్తుందన్నారు. వేతనంతో కూడిన నెలసరి సెలవు అంశంలో పలు అభ్యంతరాలు ఉన్నాయని సిజెఐ సూర్యకాంత్ వ్యాఖ్యానించారు. నెలసరి సెలవులు ఇస్తే మహిళలను ఉద్యోగాల్లో తీసుకునేందుకు యాజమాన్యాలు వెనుకంజ వేసే ప్రమాదం ఉందని అన్నారు. తద్వారా వారి ఉపాధిపై ప్రతికూల ప్రభావం పడుతుందని అభిప్రాయపడ్డారు. సంస్థల యాజమాన్యాల మనస్తత్వం మీకు తెలియదని పిటిషనర్ను ఉద్దేశించి ధర్మాసనం పేర్కొంది. వాలంటరీగా సెలవులు ఇవ్వడమనేది చెప్పుకోవడానికి బాగుటుంది కానీ చట్టం చేసి తప్పనిసరి చేస్తే వివిధ రంగాల్లోని ఉద్యోగాల భర్తీలో కూడా వాళ్లకు ప్రతికూలతలు ఉంటాయన్నారు. అదే విధంగా పురుషుల కన్నా తాము తక్కువ అనే భయ భావన వారిలో కలిగే అవకాశముందనారు. నెలసరి వల్ల ఏదో చెడు జరుగుతోంది అన్న విషయాన్ని వ్యాప్తి చేయడం మంచిది కాదని, అది మహిళలను ఆత్మనూన్యతకు గురిచేసేలా ఉంటుందని సిజెఐ అభిప్రాయపడ్డారు. అయితే ప్రభుత్వాలు స్టేక్హోల్డర్లతో చర్చించి నెలసరి సెలవు విధానాన్ని రూపొందించే అంశాన్ని పరిశీలించాలని ఆదేశిస్తూ పిటిషన్ను కోర్టు కొట్టివేసింది. కేరళ రాష్ట్రంలోని స్కూళ్లలో ఆడపిల్లలకు నెలసరి సెలవు ద్వారా వారికి ఊరటనిస్తున్నారని, కొన్ని ప్రైవేట్ కంపెనీలు వాలంటరీగా అమలు చేస్తున్నాయని, దేశవ్యాప్తంగా కూడా తప్పనిసరి చేస్తూ చట్టం చేయాలని న్యాయవాది శైలేంద్ర మణి త్రిపాఠి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆయన పిటిషన్పై శుక్రవారంనాడు సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. సీనియర్ న్యాయవాది షంషద్ వాదనలు వినిపిస్తూ.. 2013లో ప్రభుత్వ విశ్వవిద్యాలాయాల్లో నెలసరి సెలవురు మంజూరు చేసిన విషయాన్ని గుర్తుకు తెచ్చారు. ప్రైవేటు కంపెనీలు అదే బాటలో పయనిస్తే బాగుంటుందన్నారు. ఈ సమయంలో సిజెఐ కలుగుజేసుకొని.. ఆ సమయంలో వారు స్వచ్ఛందంగా తీసుకున్న నిర్ణయాలనీ, చట్టం చేయాలన్న డిమాండ్ విషయానికి వస్తే అది మహిళ కెరీర్ ముగింపునకు దారులు వేయడమేని అన్నారు.
పవన్ ఫ్యాన్స్కి గుడ్న్యూస్.. ‘ఉస్తాద్’ బెనిఫిట్ ఫోలకు అనుమతి
పవర్స్టార్ పవన్కల్యాణ్, దర్శకుడు హరీశ్ శంకర్ కాంబినేషన్లో వస్తున్న చిత్రం ‘ఉస్తాద్ భగత్సింగ్’. ఈ సినిమా మార్చి 19వ తేదీన విడుదలకు సిద్ధంగా ఉంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన అన్ని అప్డేట్స్ సినిమాపై ఎంతో క్రేజ్ని పెంచేశాయి. తాజాగా ఈ సినిమా ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఎదురుచూస్తున్న ఫ్యాన్స్కి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఓ శుభవార్తను అందించింది. ఎపిలో ఈ సినిమా బెనిఫిట్ షోలకు అనుమతి ఇస్తూనే.. టికెట్ ధరలు పెంచుకునేందుకు అనుమతి ఇస్తూ మెమో జారీ చేసింది. మార్చి 19న తెల్లవారుజామున 4-5 గంటల మధ్య బెనిఫిట్ షోకి అనుమతి ఇవ్వగా.. దీని టికెట్ ధరను రూ.500 (ట్యాక్సులు కలిపి)గా నిర్ణయించారు. అలాగే పది రోజుల పాటు టికెట్ ధరలు పెంచుకునే వెసులుబాటు కల్పించారు. సింగిల్ స్క్రీన్లో రూ.100, మల్టీప్లెక్స్లో రూ.125 పెంచుకునే అవకాశం ఇచ్చింది. ఇటీవల సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ చిత్రానికి ఎలాంటి కట్స్ లేకుండా ‘యు/ఎ’ సర్టిఫికేట్ వచ్చింది. ఇక మూవీ రన్టైమ్ 2 గంటల 34 నిమిషాలుగా నిర్ణయించారు.
వంటగ్యాస్కు కొరత లేనే లేదు.. అనవసర బుకింగ్లు వద్దు
ప్రాధాన్య రంగాలకు తొలి ప్రాధాన్యం ఇస్తున్నాం ఆందోళనల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ప్రకటన న్యూఢిల్లీ: దేశంలో ఎల్పిజి కొరతపై కేంద్రం కీలక ప్రకటన చేసింది. ఎలాంటి భయాందోళనలు వద్దని, ‘ప్యానిక్ బుకింగ్’ అవసరం లేదని కోరింది. గృహావసరాల కోసం ఎలాంటి అంతరాయం లేకుండా సరఫరా సాగుతోందని స్పష్టం చేసింది. పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి సుజాతా శర్మ శుక్రవారంనాడిక్కడ మీడియాతో మాట్లాడుతూ.. ఆసుపత్రులు, హాస్టళ్లకు ఎల్పీజీ సరఫరాకు తొలి ప్రాధాన్యం ఇస్తున్నట్టు చెప్పారు. మార్చి 2026తో పోల్చుకుంటే దేశంలో ఎల్పీజీ ఉత్పత్తి 40 శాతం పెరిగిందని, అదనంగా రాష్ట్రాలకు 48,000 కిలోలీటర్ల కిరోసిన్ పంపిణీ చేశామని తెలిపారు. హోటళ్లు, రెస్టారెంట్లకు బొగ్గు సరఫరా చేయాలని కోల్ ఇండియాను ప్రభుత్వం ఆదేశించిందని చెప్పారు. మధ్యప్రాచ్యంలో యుద్ధానికి ముందు సాధారణంగా 55.7 లక్షల బుకింగ్లు ఉంటే మార్చి 12 నాటికి అది 75.7 లక్షలకు పెరిగిందనారు. ఎదో జరుగబోతోందన్న భయాల కారణంగానే బుకింగ్లు అనూహ్యంగా పెరిగాయని సుజాతా శర్మ తెలిపారు. ఎల్పీజీపై ఒత్తిడి తగ్గేందుకు పీఎన్జీ కనెక్షన్లకు మళ్లాలని ప్రజలను కోరారు. క్రూడాయిల్కు సంబంధించి 258 మిలియన్ మెట్రిక్ టన్నుల రిఫైనింగ్ కెపాసిటీ ఉందని, పెట్రోల్, డీజిల్ ఉత్పత్తిలో స్వయం సమృద్ధిని కలిగి ఉన్నామని వివరించారు. ప్రధానమైన అర్బన్ సిటీలు, కేంద్రాల్లో కమర్షియల్ వినియోగదారుల ఆందోళన, సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటోందని చెప్పారు.
విద్యారంగానికి 30శాతం నిధులు కేటాయించాలి
విద్యారంగానికి 30శాతం నిధులు కేటాయించాలి ఎమ్మెల్యే కడియం శ్రీహరికి ఏఐఎస్ఎఫ్ నాయకుల వినతి
ఇరాన్ సుప్రీం లీడర్ తీవ్రంగా గాయపడ్డారు.. కానీ బ్రతికేఉన్నారు?
పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం రోజురోజుకీ ఉదృతమవుతోంది. ఇజ్రాయెల్, అమెరికాతో ఇరాన్ మధ్య జరుగుతున్న యుద్ధంలో ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఇప్పటికే ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ దాడుల్లో మృతి చెందిన విషయం తెలిసిందే. ఆయన వారసుడిగా.. మోజ్తబా ఖమేనీ బాధ్యతలు చేపట్టారు. ఇటీవలే మోజ్తబా కీలక వ్యాఖ్యలు చేశారు. ఇజ్రాయెల్, అమెరికాపై ప్రతీకారం తీర్పుకుంటామని ఆయన అన్నారు. అయితే తాజాగా జరిగిన ఓ దాడిలో మోజ్తబా తీవ్రంగా గాయపడ్డారని అంతర్జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఆయన కాలు కూడా తీసేశారని.. ప్రస్తుతం ఆయన కోమాలో ఉన్నారని తెలియవస్తుంది. ఇరాన్ సుప్రీం లీడర్ గాయపడ్డారని.. గుర్తుపట్టలేనంతగా మారిపోయారని అమెరికా రక్షణ శాఖ మంత్రి పీట్ హెగ్సెత్ కూడా తెలిపారు. అయితే దీనిపై ఇరాన్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.
డ్రగ్స్ వద్దు బ్రో పోస్టర్ ఆవిష్కరించిన సినీ నటి రెజీనా
డ్రగ్స్ వద్దు బ్రో పోస్టర్ ఆవిష్కరించిన సినీ నటి రెజీనా శ్రీకాకుళం, ఆంధ్రప్రభభ
ముకమామిడి ప్రాజెక్టును పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తా
ముకమామిడి ప్రాజెక్టును పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తా మూకమామిడి గ్రామ పంచాయతీ ప్రారంభించిన
అన్నదాత సుఖీభవ- పీఎం కిసాన్ నిధులు విడుదల
అన్నదాత సుఖీభవ- పీఎం కిసాన్ నిధులు విడుదల ఉరవకొండ రూరల్, ఆంధ్రప్రభ :
చిన్నకపర్తి లో డే డ్రై ఫ్రైడే కార్యక్రమం
చిన్నకపర్తి లో డే డ్రై ఫ్రైడే కార్యక్రమం మురుగునీరు నిలువ ఉండకుండా చూసుకోవాలిదోమల
UBS Release: GO issued in Andhra Pradesh
Telugu360 was the first to break the news that the special premieres permission will be granted for Ustaad Bhagat Singh on March 19th and there would be no premieres on March 18th evening. The GO has been issued by the AP government today and one premiere show permission has been granted on March 19th between […] The post UBS Release: GO issued in Andhra Pradesh appeared first on Telugu360 .
ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక చింతన అలవర్చుకోవాలి
ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక చింతన అలవర్చుకోవాలి హంద్రిక శ్రీ జగద్గురు లింగప్ప తాత
Is Allu Cinemas a Threat for AMB Cinemas?
Allu Cinemas will open for film lovers and regular patrons starting from tomorrow. The four-screen multiplex is located in Gandipet, one of the costliest and most developing places of Hyderabad. From the past couple of years, most of the celebrities, rich crowds and others residing near to the ORR are rushing to AMB Cinemas for […] The post Is Allu Cinemas a Threat for AMB Cinemas? appeared first on Telugu360 .
రోడ్డు ప్రమాదంలో సాఫ్ట్వేర్ దంపతుల మృతి
రోడ్డు ప్రమాదంలో సాఫ్ట్వేర్ దంపతుల మృతి రెండు కుటుంబాల్లో విషాదం ఆదోని, ఆంధ్రప్రభ
Bangaru Bomma: SP Charan, Chithra’s Classic Charm
Sumanth Prabhas who impressed with his debut flick Mem Famous is coming up with a rural love and family saga Godari Gattupaina, directed by first-timer Subash Chandra, and produced by Red Puppet Productions, with Nidhi Pradeep essaying the heroine. As part of musical promotions, the makers today released third single- Bangaru Bomma. It’s classically-infused romantic […] The post Bangaru Bomma: SP Charan, Chithra’s Classic Charm appeared first on Telugu360 .
Is Anushka Shetty Getting Married?
Top actress Anushka Shetty hasn’t been seen across the film circles for the past few months. She played the lead role in Ghaati last year and the film ended up as a disappointment. The latest rumors making rounds is that Anushka Shetty is all set to get married very soon. It is an arranged marriage […] The post Is Anushka Shetty Getting Married? appeared first on Telugu360 .
సమ్మె నోటీసులు ఇచ్చిన టిజిఎస్ఆర్టిసి జెఎసి
హైదరాబాద్: తెలంగాణ ఆర్టిసి ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేసే ప్రక్రియ చేపట్టాలని ఆర్టిసి జెఎసి నేతలు డిమాండ్ చేశారు. 2021 వేతన సవరణ 30 శాతం ఫిట్మెంట్తో అమలు చేయాలని కోరారు. ఈ మేరకు ఆర్టిసి యాజమాన్యానికి సమ్మె నోటీసులు ఇచ్చారు. ‘‘మహాలక్ష్మి పథకం కింద ప్రతి నెల రూ.350 కోట్లు కోత లేకుండా ఇవ్వాలి. పాత బకాయిలు రూ.2,500 కోట్లు వెంటనే విడుదల చేయాలి. ఆర్టిసి కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలి. ట్రేడ్ యూనియన్లపై ఆంక్షలు ఎత్తివేసి గుర్తింపు సంఘం ఎన్నికలు జరపాలి. అన్ని కేటగిరీల్లో పని చేసే ఉద్యోగులపై ఆధిక పని భారం తగ్గించాలి’’ అని జెఎసి నేతలు డిమాండ్ చేశారు.
పదవ తరగతి పరీక్షలకు సర్వం సిద్ధం
కమ్మర్ పల్లి, ఆంధ్రప్రభ ; కమ్మర్ పల్లి మండల కేంద్రంలోని జడ్పి హెచ్ఎస్
Breaking : తెలంగాణ ఆర్టీసీలో సమ్మె సైరన్
తెలంగాణ ఆర్టీసీలో సమ్మె సైరన్ మోగింది
Video : Actress Raashii Khanna Exclusive Interview
The post Video : Actress Raashii Khanna Exclusive Interview appeared first on Telugu360 .
నీలం మధుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మల్లికార్జున ఖర్గే
నీలం మధుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మల్లికార్జున ఖర్గే సంగారెడ్డి, ఆంధ్రప్రభ :
గ్యాస్ సరఫరాలో అంతరాయం లేకుండా చర్యలు తీసుకోవాలి
మంథని, ఆంధ్రప్రభ : సామాన్యుడికి గ్యాస్ సరఫరా ఆకు అంతరాయం కలగకుండా కేంద్ర
మూసీ అభివృద్ధి పేరిట పేదల ఇండ్లు కూలిస్తే సహించం: బిజెపి రాంచందర్ రావు
మూసీ ప్రక్షాళన పేరిట పేదల ఇండ్లు కూలిస్తే సహించేది లేదని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు హెచ్చరించారు. మూసీ ప్రాజెక్ట్పై తమ పార్టీకి వ్యతిరేకత లేదనీ, అయితే పేదల ఇళ్లు కూల్చడాన్ని వ్యతిరేకిస్తాం అని ఆయన శుక్రవారం విలేకరుల సమావేశంలో తెలిపారు. మూసీపై పవర్పాయింట్ ప్రెజెంటేషన్ పట్ల తమకు ఎలాంటి అభ్యంతరం లేదని ఆయన అన్నారు. మూసీ నది పునరుజ్జీవనం గానీ, మూసీ ప్రాజెక్టును గానీ తమ పార్టీ ఎప్పుడూ వ్యతిరేకించలేదన్నారు.మూసీ నది హైదరాబాద్ నగరం నుంచి కృష్ణానదిలో కలిసే వరకు పరిశుభ్రంగా ఉండాలని, అందులో స్వచ్ఛమైన నీరు ప్రవహించాలని, ఆ నీరు రైతులకు సాగునీటిగా ఉపయోగపడాలని తమ పార్టీ కోరుకుంటోందని తెలిపారు. అయితే ఈ అంశంపై కాంగ్రెస్ నాయకులు పదేపదే తప్పుడు ఆరోపణలు చేస్తూ ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నం చేయడం సరికాదన్నారు. ముఖ్యమంత్రి, మంత్రి పొన్నం ప్రభాకర్ తదితరులు తమ పార్టీ రకరకాల వ్యాఖ్యలు విమర్శలు చేస్తున్నారని ఆయన తెలిపారు. మూసీ నది తప్పకుండా పునరుజ్జీవనం కావాలని ఇప్పటికీ చెబుతున్నామని, కానీ ‘గాంధీ సరోవర్’ పేరుతో అక్కడ నివసిస్తున్న పేద, మధ్యతరగతి కుటుంబాల ఇళ్లను కూల్చడం భావ్యం కాదన్నారు. మధుబన్ పార్క్, విఘ్నేశ్వర్ కాలనీ వంటి ప్రాంతాల్లో చట్టబద్ధంగా నిర్మించిన ఇళ్లను కూల్చాల్సిన అవసరం లేదని, ఆ ఇళ్లను కూల్చకుండా కూడా మూసీని శుద్ధి చేయవచ్చని ఆయన తెలిపారు. సబర్మతి నదిని ఉదాహరణగా చెబుతూ మాట్లాడేవారు అసలు అక్కడ ప్రాజెక్టు ఎలా జరిగిందో తెలుసుకోవాలని సూచించారు. ఒకప్పుడు సబర్మతి కూడా మూసీలా కాలుష్యంతో, దుర్వాసనతో ఉండేదని గుర్తుచేశారు. నరేంద్ర మోదీ గారు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నర్మదా నది నుంచి నీటిని సబర్మతికి మళ్లించి, నదుల అనుసంధానం చేసి, ముందుగా నది శుభ్రపరిచారని చెప్పారు. గాంధీ సరోవర్ కోసం భూమి అవసరమైతే ప్రాజెక్టును రీ-అలైన్ చేసి ఒక్క ఇల్లు కూడా దెబ్బతినకుండా ప్రణాళిక రూపొందించాలని అన్నారు. గాంధీ విగ్రహం నిర్మించాలనుకుంటే వెయ్యి అడుగులైనా, రెండువేల అడుగులైనా ఆకాశాన్ని తాకేలా నిర్మించొచ్చని, దానికి తమకు అభ్యంతరం లేదని తెలిపారు. దేశంలో గ్యాస్, ఆయిల్, డీజిల్, పెట్రోల్ దొరకవని ప్రజల్లో భయం సృష్టించడం పూర్తిగా బాధ్యతారాహిత్యమని అన్నారు. రాహుల్ గాంధీ వంటి కాంగ్రెస్ నేతలు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరమన్నారు. ఈ అంశాన్ని కేంద్ర ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకుందని చెప్పారు. జైశంకర్, ప్రధాని నరేంద్ర మోదీ సంబంధిత దేశాల నాయకులతో మాట్లాడి, భారతదేశానికి రావాల్సిన చమురు, గ్యాస్ సరఫరాలు హోర్ముజ్ జల సంధి ద్వారా అంతరాయం లేకుండా దేశానికి చేరేలా చర్యలు తీసుకున్నారని తెలిపారు. మన దేశం ఒకే ప్రాంతంపై ఆధారపడదని, దాదాపు 40 శాతం ముడి చమురు ఇతర దేశాల నుంచీ వస్తోందని చెప్పారు. అందువల్ల దేశంలో గ్యాస్ సిలిండర్లు, పెట్రోల్, డీజిల్ కొరత ఉండదని రాంచందర్ రావు చెప్పారు.
ఖమ్మంలో పెన్షనర్ల ఆందోళన యుద్ధ నివారణ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ ప్రదర్శన
RTC | సమ్మె నోటీసు విలీన ప్రక్రియ చేపట్టాలి RTC | ఆంధ్రప్రభ,
అన్నదాన పథకానికి రూ.2.01 లక్షల విరాళం..
అన్నదాన పథకానికి రూ.2.01 లక్షల విరాళం.. ఆంధ్రప్రభ, ఇంద్రకిలాద్రి : విజయవాడలోని శ్రీ
మధ్యాహ్నా భోజన పథకం కింద విద్యార్థులకు చేపలను అందించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం పథకం ద్వారా అనేక మంది విద్యార్థులకు కడుపు నిండుతుంది. ఈ నేపథ్యంలోనే వారికి పౌష్టికాహారాన్ని కూడా అందించాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. చేపల వల్ల విద్యార్థులకు పౌష్టికాహారం అందించవచ్చని, ఈ నేపథ్యంలోనే తెలంగాణలోని చేపల చెరువుల నుంచి ఉత్పత్తి అయ్యే చేపలను విద్యార్థులకు మధ్యాహ్నా భోజనంలో అందిస్తే అటు మత్యకారులకు ఇటు విద్యార్థులకు మేలు జరుగుతుందని మత్య, పశుసంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి ఆలోచనగా తెలుస్తోంది. ఇదే అంశాన్ని మంత్రి వాకిటి శ్రీహరి సిఎం రేవంత్రెడ్డి దృష్టికి తీసుకెళ్లినట్టుగా తెలిసింది. ఇప్పటికే విద్యార్థుల మధ్యాహ్నా భోజన పథకంపై సిఎం రేవంత్ రెడ్డి కూడా ప్రత్యేకంగా దృష్టిపెట్టారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా పిల్లలు కడుపునిండా పౌష్టికాహారం తినేలా చూడాలని అధికారులను సిఎం ఆదేశించారు. అయితే, విద్యార్థులకు చికెన్ స్థానంలో చేపలు పెడితే మరింత పోషకాహారం లభిస్తుందని ఈ నేపథ్యంలోనే వారానికోసారి చికెన్ స్థానంలో ఫిష్ అందించాలని సిఎం రేవంత్రెడ్డి కూడా నిర్ణయించినట్టుగా తెలిసింది.
నిత్య ఉచిత ప్రసాద వితరణకు విరాళం ..
నిత్య ఉచిత ప్రసాద వితరణకు విరాళం .. ఆంధ్రప్రభ, ఇంద్రకీలాద్రి : విజయవాడలోని
ఆ వేలంతో మాకేమీ సంబంధం లేదు: బిసిసిఐ
‘ది హండ్రెడ్ లీగ్’ కోసం నిర్వహించిన వేలంలో సన్రైజర్స్ లీడ్స్ జట్టు పాకిస్థాన్ ఆటగాడు అబ్రార్ అహ్మద్ని కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. సన్రైజర్స్ సిఇవొ కావ్యా మారన్ స్వయంగా ఈ వేలంలో పాల్గొని పాక్ ఆటగాడిని కొనుగోలు చేసింది. సన్ గ్రూప్కు చెందిన సన్రైజర్స్ లీడ్స్ జట్టు పాకిస్థానీ ఆటగాడిని కొనుగోలు చేయడంపై విమర్శలు వస్తున్నాయి. ఎక్స్లో కూడా సన్రైజర్స్ లీడ్స్ జట్టు అధికారిక ఖాతాను తొలగించారు. తాజాగా ఈ విషయంపై బిసిసిఐ స్పందించింది. ఆ వేలంతో తమకు ఎలాంటి సంబంధం లేదని బిసిసిఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా స్పష్టం చేశారు. ‘‘ఆ కొనుగోలు వ్యవహారంలో ఐపిఎల్లో జరగలేదు. సన్రైజర్స్ యాజమాన్యం విదేశీ లీగ్ వేలం బిడ్డింగ్లో పాల్గొని పాక్ క్రికెటర్ని తీసుకుంది. అది వారి నిర్ణయం. అందులో మేం చేసేదేమీ లేదు. వేరే లీగుల్లో ఏం జరిగినా మాకు సంబంధం లేదు. భారత్ వెలుపల ఆయా ఫ్రాంచైజీల బిడ్డింగ్ల్లో మాకు ఏం సంబంధం ఉంటుంది?’’ అని రాజీవ్ శుక్లా పేర్కొన్నారు.
పార్టీ బలోపేతమే లక్ష్యం… వైసీపీ దుష్ప్రచారాలను తిప్పికొట్టాలి..రాష్ట్ర పునర్నిర్మాణానికి సీఎం చంద్రబాబు నిరంతర
పట్టణ ప్రాంతాల్లో 25 రోజులకు... గ్రామీణ ప్రాంతాల్లో 45 రోజులకు
రాష్ట్రంలో 810 ఎల్పిజి డిస్ట్రిబ్యూటర్ల ద్వారా గ్యాస్ సరఫరా జరుగుతుందని మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా కోటి 29 లక్షల ఎల్పిజి కనెక్షన్లు ఉండగా రోజు వారిగా 2.5 లక్షల సిలిండర్ల సరఫరా జరుగుతుందని ఆయన వివరించారు. ఇప్పటి వరకు రాష్ట్రంలోనీ బాట్లింగ్ ప్లాంట్లలో గ్యాస్ కొరత ఉన్నట్లు ఎక్కడా నమోదు కాలేదని ఆయన చెప్పారు. అపోహలను అడ్డుపెట్టుకుని బ్లాక్ చేయాలని చూస్తే ప్రభుత్వం ఎంత మాత్రం ఉపేక్షించదని, కఠినమైన చర్యలకు ఉపక్రమిస్తుందని ఆయన హెచ్చరించారు. తాజాగా జరుగుతున్న ప్రచారాన్ని అడ్డుపెట్టుకొని అక్రమంగా గ్యాస్ నిలువ చేయడం, అక్రమంగా మళ్ల్లీంచడం, బ్లాక్ మార్కెటింగ్ కు పాల్పడడం వంటి చర్యలకు పాల్పడనందుకు ఇప్పటి వరకు 288 కేసులు నమోదు చేశామన్నారు. ఎల్పిజి డిస్ట్రిబ్యూటర్లు ఇదే విదంగా ప్రవర్తిస్తే మరిన్నీ కఠిన చర్యలకు ఉపక్రమిస్తామని ఆయన హెచ్చరించారు. పట్టణ ప్రాంతాల్లో 25 రోజుల కొకసారి, గ్రామీణ ప్రాంతాల్లో 45 రోజులకు ఒకమారు ఎల్పిజి బుక్ చేసుకోవాలని ఆయన గ్యాస్ వినియోగదారులకు సూచించారు. అదే సమయంలో అపోహలను నమ్మి అవసరానికి మించి సిలిండర్లు బుక్ చేసుకోవొద్దని, గృహా వినియోగ దారులకు సరిపడా గ్యాస్ సరఫరా చేస్తామని, ప్రభుత్వం దగ్గర ఉండి ఎప్పటికప్పుడు పరిస్థితులను సమీక్షిస్తుందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
అన్నదాత సుఖీభవ పధకంపై చంద్రబాబు చెప్పేవన్నీ అబద్ధాలేనని మాజీమంత్రి కన్నబాబు అన్నారు
జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలో చలివేంద్రం..
జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలో చలివేంద్రం.. కలెక్టరేట్లో కాకాని ఆశయ సాధన సమితి చలివేంద్రం..సమితి
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మాజీ డీజీపీగా పనిచేసిన హెచ్.జె దొర మృతి చెందారు.
అభివృద్ధి పనుల నాణ్యత లో రాజీ పడొద్దు..
అభివృద్ధి పనుల నాణ్యత లో రాజీ పడొద్దు.. పనులు జాప్యం చేస్తే కఠిన
శానిటేషన్ పనులను పరిశీలించిన కలెక్టర్
కామారెడ్డి ప్రతినిధి, ఆంధ్రప్రభ ; ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా అమలు
పారిశుధ్య పనులలో నిర్లక్ష్యం చేయద్దు..
పారిశుధ్య పనులలో నిర్లక్ష్యం చేయద్దు.. పారిశుధ్య పనుల పై ప్రత్యేక దృష్టి సారించాలి..అధికారులతో
నవజాత శిశు చిన్నారి తల్లులకు కిట్ల పంపిణీ..
కామారెడ్డి ప్రతినిధి, ఆంధ్రప్రభ ; ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ ఐవిఎఫ్ కామారెడ్డి జిల్లా
తిరుమల తిరుపతి దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది
బాలసదనం నుంచి ఇద్దరు బాలికల అదృశ్యం..
కామారెడ్డి ప్రతినిధి, ఆంధ్రప్రభ ; పట్టణంలో అమ్మాయిల అదృశ్యం కలకలం రేపుతోంది. ఇటీవల
భయం లేకుండా ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాయాలి
భయం లేకుండా ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాయాలి ఆంధ్రప్రభ ప్రతినిధి, భూపాలపల్లి : విద్యార్థులు
Alekhya Reddy’s Political Entry Sparks Fresh Debate in Andhra Pradesh
Alekhya Reddy, the wife of the late Nandamuri Taraka Ratna, has sparked fresh political discussion after her recent interview. Her remarks about politics and her family background have led to speculation about whether she might enter public life in the future. Speaking in the interview, Alekhya opened up about her family’s long association with politics. […] The post Alekhya Reddy’s Political Entry Sparks Fresh Debate in Andhra Pradesh appeared first on Telugu360 .
UBS: A Test for Pawan Kalyan’s Stardom
Powerstar Pawan Kalyan’s upcoming film Ustaad Bhagat Singh is all set for a grand release during the Ugadi weekend. Three songs from the film are released and none of them ended up as a chartbuster. Harish Shankar’s last film Mr Bachan was a massive debacle. Ustaad Bhagat Singh relies completely on the stardom of Pawan […] The post UBS: A Test for Pawan Kalyan’s Stardom appeared first on Telugu360 .
జేకే మల్టీకేర్ హాస్పిటల్ లో ల్యాప్రోస్కోపిక్ సెంటర్ ప్రారంభం
హుజూర్నగర్, ఆంధ్రప్రభ ; హుజూర్నగర్ నియోజకవర్గ ప్రజలకు సాంకేతిక పద్ధతులతో శస్త్రచికిత్సలు అందించాలనే
ఉమ్మడి ఎపి మాజీ డిజిపి హెచ్జె దొర కన్నుమూత
హైదరాబాద్: ఉమ్మడి ఎపి మాజీ డిజిపి హెచ్జె దొర కన్నుమూశారు. గత కొంతకాలంగా కిడ్నీ సమస్యతో బాధపడుతున్న ఆయన శుక్రవారం నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. శుక్రవారం ఉదయం డయాలసిస్ చేయించుకొనేందుకు దొర నిమ్స్ ఆస్పత్రికి వెళ్లారు. ఆ తర్వాత ఇంటికి వచ్చాక.. ప్రమాదవశాత్తు బాత్రూమ్లో జారి పడినట్లు తెలుస్తోంది. కుటుంబసభ్యులు మళ్లీ ఆయన్ను నిమ్స్ ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. ఎపిలోని శ్రీకాకుళం జిల్లాలో 1943లో హెచ్జె దొర జన్మించారు. ఆయన 1965 ఐపిఎస్ బ్యాచ్ ఎపి క్యాడర్కు చెందిన అధికారి. వివిధ హోదాల్లో పని చేసిన ఆయన 1996లో డిజిపిగా పదోన్నతి పొందారు. 2002లో సిఐఎస్ఎఫ్ డిజిగా డిప్యుటేషన్పై వెళ్లారు. పదవీ విరమణ చేసిన తర్వాత కూడా ఆయన కేంద్ర విజిలెన్స్ కమిషనర్గా బాధ్యతలు నిర్వర్తించారు.
PNG |క్యూలో నిలబడాల్సిన అవసరం లేదు
PNG | క్యూలో నిలబడాల్సిన అవసరం లేదు PNG | ఆంధ్రప్రభ, వెబ్
కామఖ్య టు చర్లపల్లి.. ‘అమృత్ భారత్’ ఎక్స్ప్రెస్ ప్రారంభించిన మోడీ
గువాహటి: ఈశాన్య ప్రాంతాలకు తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్లే వారికి ఇప్పుడు ప్రయాణం మరింత సులభతరం కానుంది. చర్లపల్లి నుంచి అస్సాంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కామాఖ్య వరకూ వెళ్లే అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ని ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు. ఈ ఎక్స్ప్రెస్ స్లీపర్, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్లతో సేవలు అందించనుంది. దీంతో ఈశాన్య ప్రాంతాలకు వెళ్లే వారు ఇప్పుడు తక్కువ ఖర్చుతో సులభతరమైన ప్రయాణం చేసే వీలుంది. ఈ రైలు మార్గ మధ్యంలో ఎపి, తెలంగాణ రాష్ట్రాల్లోని శ్రీకాకులం రోడ్, విజయనగరం జంక్షన్, పెందుర్తి, దువ్వాడ, సామర్లకోట జంక్షన్, రాజమండ్రి, తణుకు, భీమవరం టౌన్, గుడివాడ, విజయవాడ, గుంటూరు, నల్గొంట స్టేషన్లలో ఆగుతుంది. ఈ ఎక్స్ప్రెస్తో పాటు న్యూజల్పాయ్గురి నుంచి గువాహటి వరకూ వెళ్లే వందేభారత్ ఎక్స్ప్రెస్ని, నారంగి నుంచి త్రిపుర రాజధాని మధ్య ప్రయాణించే ఎక్స్ప్రెస్ని కూడా మోడీ ప్రారంభించారు.
జిల్లాను గంజాయి, డ్రగ్స్ రహితంగా మార్చడమే లక్ష్యం
విశాలాంధ్ర-రాప్తాడు(అనంతపురం జిల్లా): జిల్లాను గంజాయి, డ్రగ్స్ రహితంగా మార్చాలన్న జిల్లా ఎస్పీ జగదీష్ ఆదేశాల మేరకు శుక్రవారం తెల్లవారుజామున పోలీసులు భారీ సోదాలు నిర్వహించారు. అనంతపురం రూరల్ సబ్ డివిజన్ అధికారి పర్యవేక్షణలో రాప్తాడు మండలం మైనార్టీ కాలనీలో ‘కార్డన్ అండ్ సెర్చ్’ ఆపరేషన్ చేపట్టారు. సబ్ డివిజన్ పరిధిలోని పోలీస్ అధికారులందరూ తమ సిబ్బందితో కలిసి ఈ తనిఖీల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాలనీలోని పలు ఇళ్లను క్షుణ్ణంగా తనిఖీ చేయడంతో పాటు, స్థానిక ప్రజలకు […] The post జిల్లాను గంజాయి, డ్రగ్స్ రహితంగా మార్చడమే లక్ష్యం appeared first on Visalaandhra .
Indian 3: Will Shankar land into Legal Trouble?
Director Shankar who delivered several blockbusters in the past has been in a struggling phase. He is one director who never compromises on the budget. Indian 2 was a huge debacle and the makers are not ready to invest more on Indian 3. The film’s pending shoot is yet to be completed. Shankar has moved […] The post Indian 3: Will Shankar land into Legal Trouble? appeared first on Telugu360 .
సీఐ అశోక్ కుమార్ సేవలకు కొండoపేట గ్రామస్తులు చిరు సత్కారం
విశాలాంధ్ర – రాజాం (విజయనగరం జిల్లా):రాష్ట్ర పండుగగా నిర్వహించిన శ్రీ పోలిపల్లి పైడితల్లి అమ్మవారి 100వ వార్షికోత్సవ జాతర విజయవంతంగా నిర్వహించడంలో విశేషంగా సేవలు అందించిన రాజాం టౌన్ సీఐ అశోక్ కుమార్ను కూటమి నాయకులు అభినందించారు. మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ రాజాం నియోజకవర్గం ఎమ్మెల్యే కోండ్రు మురళీమోహన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ జాతరలో శాంతిభద్రతల పరిరక్షణతో పాటు భక్తుల భద్రతకు అధిక ప్రాధాన్యత ఇచ్చి సీఐ అశోక్ కుమార్ సేవలు అందించినందుకు రాజాం కొండంపేట […] The post సీఐ అశోక్ కుమార్ సేవలకు కొండoపేట గ్రామస్తులు చిరు సత్కారం appeared first on Visalaandhra .
ప్రజా దర్బార్ నిర్వహించిన మార్క్ఫెడ్ చైర్మన్ బంగార్రాజు
విశాలాంధ్ర – భోగాపురం: భోగాపురం మండలం పోలిపల్లి గ్రామంలో ఏపీ మార్క్ఫెడ్ చైర్మన్ మరియు నెల్లిమర్ల టీడీపీ ఇంచార్జి కర్రోతు బంగార్రాజు తన నివాసంలో ప్రజా దర్బార్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ సమస్యలను విన్నవించారు .ఈ సందర్భంగా ప్రజలు భూ సమస్యలు, సీసీ రోడ్లు, కాలువల నిర్మాణం, విద్యుత్ సమస్యలు, గత ప్రభుత్వ కాలంలో ఉపాధి కోల్పోయిన బాధితుల సమస్యలు, గ్రామాల్లో మౌలిక వసతుల లోపాలు, అలాగే రీ–సర్వే వల్ల […] The post ప్రజా దర్బార్ నిర్వహించిన మార్క్ఫెడ్ చైర్మన్ బంగార్రాజు appeared first on Visalaandhra .
జాతీయ రహదారిపై ట్రావెల్ బస్సు బోల్తా.. నలుగురు మృతి
హైదరాబాద్: నిజామాబాద్ జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఇందల్వాయి మండలం గన్నారం వద్ద 44వ జాతీయ రహదారిపై అర్థరాత్రి ట్రావెల్ బస్సు బోల్తా పడింది. నలుగురు మృతి చెందగా.. పలువురికి గాయాలయ్యాయి. స్థానికులు క్షతగాత్రులను సమీపంలో ఉన్న ఆస్పత్రికి తరలించారు. బస్సు హైదరాబాద్ నుంచి 22 మందితో అకోలా వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని.. సహాయక చర్యలు చేపట్టారు. రహదారిపై ట్రాఫిక్ జామ్ ఏర్పడడంతో క్రేన్ సహాయంతో వాహనాన్ని పక్కకు తొలగించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Andhrapradesh |నిమ్స్ లో చికిత్స పొందుతూ…
Andhrapradesh | నిమ్స్ లో చికిత్స పొందుతూ… Andhrapradesh | ఆంధ్రప్రభ, వెబ్
తొలి బడ్జెట్ సమావేశానికి ఎమ్మెల్యే హాజరు
తొలి బడ్జెట్ సమావేశానికి ఎమ్మెల్యే హాజరు కడియం రాకపై అప్రమత్తమైన పోలీసులుమున్సిపాలిటీ వద్ద
ప్రతిపక్షాలపై వెస్ట్ ఎమ్మెల్యే నాయిని ఫైర్
ప్రతిపక్షాలపై వెస్ట్ ఎమ్మెల్యే నాయిని ఫైర్ వరంగల్ సిటీబ్యూరో, ఆంధ్రప్రభ : ఓరుగల్లు
పదవ తరగతి పరీక్షల సన్నాహాలను పరిశీలించిన మంత్రి నియోజకవర్గ ఇన్చార్జ్ హరీష్ బాబు
విశాలాంధ్ర ధర్మవరం;; ధర్మవరం పట్టణంలో పదవ తరగతి విద్యార్థులు ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాయడానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి స్థాయిలో ఉండాలని మంత్రి నియోజకవర్గ ఇన్చార్జ్ హరీష్ బాబు సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా మార్చి 16వ తేదీ నుండి పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ధర్మవరం పట్టణంలోని కొత్తపేట రామ్నగర్ ప్రాంతంలో ఉన్న పురపాలక సంఘ బాలికోన్నత పాఠశాల, ఎస్.పి.సి.ఎస్. మున్సిపల్ హై స్కూల్, జి.వి.ఇ. బాలికోన్నత పాఠశాలలను పదవ తరగతి పబ్లిక్ […] The post పదవ తరగతి పరీక్షల సన్నాహాలను పరిశీలించిన మంత్రి నియోజకవర్గ ఇన్చార్జ్ హరీష్ బాబు appeared first on Visalaandhra .
ముందస్తు జాగ్రత్తలు పాటించాలి..
ముందస్తు జాగ్రత్తలు పాటించాలి.. మురుగునీరు నిలువ ఉండకుండా చూసుకోవాలిదోమల బారిన పడకుండా ఆరోగ్యంగా
ఒత్తిడి లేకుండా పదవ తరగతి పరీక్షలు రాయాలి
ఒత్తిడి లేకుండా పదవ తరగతి పరీక్షలు రాయాలి విద్యార్థులు పరీక్షలు అంటే భయం
Rajendra Prasad: Regrets and Apologies
Rajendra Prasad is one of the finest Telugu actors. He is busy with character-driven roles. He landed into a series of controversies from the past few months for his tongue slips and making controversial statements on his fellow actors and for his rude, unusual behaviour in public events. During a recent event, Rajendra Prasad made […] The post Rajendra Prasad: Regrets and Apologies appeared first on Telugu360 .
ఆంగ్లం రీడింగ్ పోటీల్లో ప్రథమ బహుమతి పొందిన బండారు చైత్ర లక్ష్మి
విశాలాంధ్ర ధర్మవరం;; ఇటీవల కొత్తచెరువు పట్టణంలో జరిగిన జిల్లా స్థాయి భాష ఉత్సవాల్లో భాగంగా ఆంగ్లం రీడింగ్ పోటీల్లో పట్టణంలోని సంజయ్ నగర్లో గల మున్సిపల్ బాలికల ఉన్నత పాఠశాల లోని బండారు చైత్ర లక్ష్మీ ప్రథమ స్థానం లో గెలుపొందిందని హెడ్మాస్టర్ జ్యోతిలక్ష్మి తెలిపారు. తదుపరి ఈ విద్యార్థిని రాష్ట్రస్థాయిలో జరిగే భాషా ఉత్సవాల్లో పాల్గొంటారని తెలిపారు. అనంతరం హెడ్మాస్టర్ తో పాటు ఉపాధ్యాయ బృందం, పాఠశాల విద్యార్థినీలు, అభినందన శుభాకాంక్షలు తెలియజేశారు. The post ఆంగ్లం రీడింగ్ పోటీల్లో ప్రథమ బహుమతి పొందిన బండారు చైత్ర లక్ష్మి appeared first on Visalaandhra .
Andhra Prabha Smart Edition |TS|గ్యాస్ ఫుల్ /ఆరని కార్చిచ్చు
ఆంధ్రప్రభ స్మార్ట్ ఎడిషన్ 13-03-2026, 4.00PM ts ఆందోళన వద్దు.. గ్యాస్
పదవ తరగతి పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి..
పదవ తరగతి పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి.. ప్రశాంత వాతావరణంలో విద్యార్థులు పరీక్షలు రాయాలిజుక్కల్
పరీక్ష కేంద్రాల వద్ద నిషేధాజ్ఞలు
పరీక్ష కేంద్రాల వద్ద నిషేధాజ్ఞలు వరంగల్, ఆంధ్రప్రభ : పదవ తరగతి పరీక్షలు
శ్రీ వెంకటేశ్వరస్వామి వారి దేవస్థానంలో ధ్వజస్తంభ ప్రతిష్టా మహోత్సవాలు ప్రారంభం
నర్సీపట్నం (అనకాపల్లి జిల్లా):నర్సీపట్నం మున్సిపాలిటీ కొత్తబయపురెడ్డిపాలెం గ్రామంలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీవేంకటేశ్వరస్వామి వారి దేవస్థానంలో ధ్వజస్థంభ ప్రతిష్ఠ మహోత్సవాలు శుక్రవారం వైభవంగా ప్రారంభమయ్యాయి. గురూజీ శ్రీమాన్ ఇరగవరపు శ్రీధర్ స్వామి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు హోమాలు నిర్వహించారు. సందర్భంగా గురూజీ శ్రీమాన్ శ్రీధర్ స్వామి మాట్లాడుతూ శనివారం ఉదయం 9.02నిమిషాలకు ఈ ధ్వజస్తంభం ప్రతిష్ఠా మహోత్సవాలు జరగనున్నాయని, ధ్వజస్తంభం ఎక్కడ ప్రతిష్టిస్తే అక్కడ దేవతలు అందరూ కొలువై స్వామి వారికి ప్రత్యేక ప్రార్థనలు చేస్తే ఆ […] The post శ్రీ వెంకటేశ్వరస్వామి వారి దేవస్థానంలో ధ్వజస్తంభ ప్రతిష్టా మహోత్సవాలు ప్రారంభం appeared first on Visalaandhra .
ఆర్టీసీ డ్రైవర్, కండక్టర్లపై దాడి
కేసు నమోదు చేసిన రూరల్ పోలీస్ స్టేషన్ పోలీసులు విశాలాంధ్ర ధర్మవరం;; ఆర్టీసీ డ్రైవర్ ఖాజా హుస్సేన్, కండక్టర్ గీతాంజలి పై దాడి చేసిన ఘటన చోటుచేసుకుంది. వివరాలకు వెళితే ధర్మవరం డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ధర్మారం నుండి అనంతపురం వెళుతూ గుడ్లూరు గ్రామ సమీపంలోకి వెళ్లగానే ఆ గ్రామానికి చెందిన ఒక వ్యక్తి చనిపోవడంతో శవాన్ని మృతుని బంధువులు గ్రామస్తులు రోడ్డులో శవాన్ని మోసుకుంటూ వెళుతున్నారు. రోడ్డుకు అడ్డంగా ఉన్నారని డ్రైవర్ కాజా విశాల్ […] The post ఆర్టీసీ డ్రైవర్, కండక్టర్లపై దాడి appeared first on Visalaandhra .
చెన్నైలో వైరల్ అవుతున్న హోటల్ బిల్లు ఇడ్లీ, వడతో పాటు గ్యాస్కూ ఛార్జీలు..#Chennai#HotelBill
ఆపరేషన్ కగార్ తో కొందరిలో ప్రాణభయం ఏర్పడింది: దేవ్ జీ
ఛత్తీస్ గఢ్: తాము లొంగిపోలేదు.. ముందు నుంచీ జన జీవన స్రవంతిలోనే ఉన్నామని మావోయిస్ట్ మాజీ చీఫ్ దేవ్ జీ తెలిపారు. ఆపరేషన్ కగార్ తమకు చిన్న విషయం అని అన్నారు. దేవ్ జీ మీడియాతో మాట్లాడారు. వేరే ప్రాంతానికి వెళ్తున్న సమయంలో తెలంగాణ పోలీసులు అరెస్టు చేశారని, సోనూ పోలీసులకు ఆయుధాలతో సరెండర్ అయ్యారని, తాను సరెండర్ కాను అని పోలీసులకు చెప్పానని అన్నారు. పోలీసులు మమ్మల్ని ఇంటరాగేషన్ చేశారని, చంపాలని అనుకోవడం లేదని.. సరెండర్ కావాలని పోలీసులు సూచించారని అన్నారు. మావోయిస్టు పార్టీని విస్తరించడంలో తాము విఫలమయ్యామని, మావోయిస్టులు పార్టీ నిర్వీర్యం కావడానికి తప్పుడు నిర్ణయాలే కారణం అని తెలియజేశారు. మావోయిజాన్ని వదిలేస్తే సరెండర్ అంటారా? అని దేవ్ జీ ప్రశ్నించారు. పార్టీపై నిషేధం ఎత్తివేయాలని సిఎం రేవంత్ రెడ్డిని కోరామని, ఈ విషయం ఎక్కడా బయటకు రాలేదని అన్నారు. ప్రజల మధ్య ఉంటూ పోరాటం చేయాలనుకుంటున్నామని, ముందు లొంగిపొమ్మన్నారని..ఇప్పుడు అర్బన్ నక్సలైట్ అంటున్నారని, మావోయిస్టులను ఏ పేరుతో పిలిచినా.. జైల్లో ఉన్నవారిని విడుదల చేయాలని కోరామని పేర్కొన్నారు. ఆపరేషన్ కగార్ తో కొందరిలో ప్రాణభయం ఏర్పడిందని, మావోయిస్టు చీఫ్ గణపతి లోపల ఉన్నాడా.. బయట ఉన్నాడా ఆయనే చెప్పాలని, శత్రువులతో చేతులు కలిపి ఆయుధాలు అప్పగించాడు కాబట్టే కోవర్టు అంటున్నాం అన్నారు. గణపతికి సంబంధించిన సమాచారం తమ దగ్గర లేదని, గణపతికి రక్షణ కల్పించాలని నిర్ణయం తీసుకున్నాం అని అన్నారు. చావుకైనా సిద్ధపడే మావోయిస్టు పార్టీలో చేరామని, ఆయుధాలతోనే లొంగిపోవాలనే విధానం పార్టీకి చాలా నష్టం చేసిందని చెప్పారు. గణ పతిని లొంగిపోవాలని లేదా రమ్మని చెప్పే అవకాశం తమకు లేదని, నిషేధం ఎత్తివేస్తే మావోయిస్టు పార్టీ ప్రజల కోసం పనిచేస్తుందని అన్నారు. నిషేధం ఎత్తివేసే అంశం కేంద్రం పరిధిలో ఉందని, కేంద్రంతో చర్చించి తదుపరి నిర్ణయం ప్రకటిస్తామని రేవంత్ రెడ్డి చెప్పారని, ప్రభుత్వం నిర్ణయం కోసమే తాము ఎదురు చూస్తున్నామని అన్నారు. ప్రజల మధ్య ఉంటూ.. ప్రజల కోసం లీగల్ ఫ్రేమ్ లో పని చేయాలనుకుంటున్నామని, జైలులో ఉన్నవారిని విడిచి పెట్టాలని సిఎం ను కోరామని దేవ్ జీ స్పష్టం చేశారు.
కిడ్నీ బాధితులు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి..
ప్రభుత్వ ఆసుపత్రి కమిటీ సభ్యులు సంకారపు నరసింహులువిశాలాంధ్ర ధర్మవరం;; కిడ్నీ బాధితులు ఆరోగ్యం పట్ల తప్పనిసరిగా శ్రద్ధను వహించాలి అని ప్రభుత్వాసుపత్రి కమిటీ సభ్యులు సంకారపు నరసింహులు తెలిపారు. ఈ సందర్భంగా పట్టణంలోని పోతుకుంట రోడ్డు వద్ద గల డయాలసిస్ ఆసుపత్రి కేంద్రంలో ప్రపంచ మూత్రపిండముల దినోత్సవం (వరల్డ్ కిడ్నీ డే) రోగుల నడుమ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆసుపత్రి ఆవరణములో కిడ్నీ తో వేసిన ముగ్గులు, బొమ్మలు అందరిని ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య […] The post కిడ్నీ బాధితులు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి.. appeared first on Visalaandhra .
అన్నదాన కార్యక్రమం చేయడంలోనే నిజమైన సంతృప్తి ఉంది
యువర్స్ ఫౌండేషన్ సభ్యులు వైకే శ్రీనివాసులువిశాలాంధ్ర ధర్మవరం;; అన్నదాన కార్యక్రమం యువర్స్ ఫౌండేషన్ సభ్యులు వై కే శ్రీనివాసులు, మోహన్, గదే రమేష్, సత్రశాల మల్లికార్జున, కేత లోకేష్ తెలిపారు. ఈ సందర్భంగా పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో 250 మందికి అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. అనంతరం వారు మాట్లాడుతూ నేటి ఈ కార్యక్రమానికి దాతగా యువర్ ఫౌండేషన్ సభ్యులు వ్యవహరించడం జరిగిందన్నారు. గత కొన్ని సంవత్సరాలుగా దాతల సహాయ సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. అనంతరం […] The post అన్నదాన కార్యక్రమం చేయడంలోనే నిజమైన సంతృప్తి ఉంది appeared first on Visalaandhra .
వేలంలో ఆ ఆటగాడి కొనుగోలు.. సన్రైజర్కి ఊహించని షాక్
ఐపిఎల్లో పాకిస్థాన్ ఆటగాళ్లపై నిషేధం ఎప్పటి నుంచో కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ సొంతంగా ఓ లీగ్ ఏర్పాటు చేసుకొని.. ఐపిఎల్తో పోటీ పడాలని నానా కష్టాలు పడుతోంది. అయితే తాజాగా పాకిస్థాన్కు చెందిన ఆటగాడిని కొనుగోలు చేయడంతో సన్రైజర్స్ చిక్కుల్లో పడింది. అయితే సన్రైజర్స్ లీడ్స్ పాక్ ప్లేయర్ అబ్రామ్ అహ్మద్ని రూ.2.34 కోట్లు వెచ్చించి కొనుగోలు చేసింది. దీంతో సన్పైజర్స్ ఫ్రాంచైజీపై ఫ్యాన్స్ నుంచి విమర్శలు వస్తున్నాయి. ఈ వేలంలో సన్రైజర్స్ సిఇలో కావ్య మారన్, ప్రధాన కోచ్ డానియల్ వెట్టోరి పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో సన్రైజర్ లీడ్స్ ఎక్స్ ఖాతా సస్పెన్సన్కు గురి కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే దీనికి గల కారణాల గురించి ఎక్స్ ఎటువంటి ప్రకటన చేయలేదు. యూజర్లు ఆ ఖాతాలోకి వెళ్లాలని ప్రయత్నిస్తే.. ‘అకౌంట్ సస్పెండెడ్’, ‘ఎక్స్ సస్పెండ్స్ అకౌంట్స్ దట్ వాయిలేట్ ది ఎక్స్ రూల్స్’ అనే పాప్ ఆప్ మెసేజ్ వస్తుంది.
వరల్డ్ గ్లకోమా వీక్ సందర్భంగా గ్లకోమా అవగాహన ర్యాలీ
నిజామాబాద్, స్పోర్ట్స్, ఆంధ్రప్రభ : వరల్డ్ గ్లకోమా వీక్ సందర్భంగా డా. నవీన్
Two key Agents |అద్విక స్కామ్ లో కీలక స్లార్లు
Two key Agents | అద్విక స్కామ్ లో కీలక స్లార్లు Two
A New World Rises For Nani’s Aaya Sher
The first track Aaya Sher from Natural Star Nani’s The Paradise was released recently, and its visual strength comes from one thing, an enormous slum kingdom built entirely from scratch. What began as barren land was turned into a raw, sprawling world designed to mirror the song’s wild intensity composed by Anirudh Ravichander. The hero’s […] The post A New World Rises For Nani’s Aaya Sher appeared first on Telugu360 .
టెన్త్ క్లాస్ స్టూడెంట్ కు పెన్నులు, పరీక్ష ప్యాడ్ల పంపిణీ
భీమ్గల్ రూరల్, ఆంధ్రప్రభ ; భీమ్గల్ మండలం బెజ్జోరా గ్రామంలోని జిల్లా పరిషత్

30 C