గురువారం రాశి ఫలాలు (26-02-2026)
మేషం చేపట్టిన పనులలో శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. వృత్తి వ్యాపారాలు లాభాల బాట పడతాయి. సన్నిహితుల నుండి నూతన విషయాలు తెలుసుకుంటారు. ఉద్యోగమున అనుకూలత పెరుగుతుంది. ఆర్థిక విషయాలు సంతృప్తికరంగా సాగుతాయి. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. వృషభం ప్రముఖుల నుండి ఊహించని ఆహ్వానాలు అందుతాయి. గృహమున బంధు మిత్రుల రాకతో సందడి వాతావరణం ఉంటుంది. అనుకున్న పనులు సకాలంలో పూర్తవుతాయి. స్థిరాస్థి వృద్ధి చెందుతుంది. వృత్తి వ్యాపారాలలో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. నిరుద్యోగులు ఉద్యోగ లబ్ది పొందుతారు. మిధునం బంధువులతో కొన్ని విషయాల్లో మాట పట్టింపులు కలుగుతాయి. వృత్తి వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. కీలక వ్యవహారాలలో అవాంతరాలు కలుగుతాయి. వృధా ఖర్చులు చేస్తారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఉద్యోగస్తులు అధికారుల ఆగ్రహానికి గురవుతారు. ఋణ ప్రయత్నాలు కలసిరావు. కర్కాటకం దూర ప్రయాణాలలో ఇబ్బందులు కలుగుతాయి. నూతన వ్యాపార ప్రారంభానికి అవరోధాలు కలుగుతాయి. ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాలలో అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. జీవిత భాగస్వామి ఆరోగ్య విషయాల్లో శ్రద్ధ వహించాలి. ధన వ్యవహారాలు నిరాశ కలిగిస్తాయి. సింహం పాత మిత్రుల సహాయంతో కొన్ని వ్యవహారాలు పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. సంతాన నూతన విద్యా ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారాలలో స్వంత నిర్ణయాలు చెయ్యడం మంచిది. వృత్తి ఉద్యోగాలలో అధికారుల నుండి ప్రశంసలు అందుకుంటారు. కన్య చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. వృత్తి వ్యాపారాలలో పెట్టుబడులు సకాలంలో అందవు. నూతన ఋణ ప్రయత్నాలు చేస్తారు. కుటుంబ సభ్యులతో దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఉద్యోగాలలో ఇతరులతో ఊహించని వివాదాలు కలుగుతాయి. నూతన ఋణాలు చెయ్యకపోవడం మంచిది. తుల చేపట్టిన పనులలో అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. కొన్ని వ్యవహారాలలో ఆప్తుల సలహాలు తీసుకోవడం మంచిది. ఉద్యోగస్థులకు శుభవార్తలు అందుతాయి. స్థిరాస్తి క్రయ విక్రయాలలో నూతన లాభాలు అందుకుంటారు. ఉద్యోగస్తులకు పదోన్నతులు పెరుగుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. వృశ్చికం దైవ సేవా కార్యక్రమాలపై దృష్టి సారిస్తారు. వృత్తి వ్యాపారాలలో ఆర్థిక నష్టాలు కలుగుతాయి. చేపట్టిన పనులలో అవరోధాలు కలిగిన సకాలంలో పూర్తిచేస్తారు. ఇంటా బయట పని ఒత్తిడి పెరిగి సమయానికి తగిన విశ్రాంతి ఉండదు. ప్రభుత్వ వ్యవహారాలలో విమర్శలు ఎదురవుతాయి. ధనస్సు ఆర్థికంగా గందరగోళ పరిస్థితులుంటాయి. బంధు మిత్రుల ఆదరణ పెరుగుతుంది. గృహమున శుభకార్యములు నిర్వహిస్తారు. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. వృత్తి వ్యాపారాలలో మరింత ఉత్సాహకర వాతావరణం ఉంటుంది. ఉద్యోగస్తులు పనితీరుతో అందరిని ఆకట్టుకుంటారు. మకరం సోదరులతో వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు విస్తృతమౌతాయి. వ్యాపార ఉద్యోగాలలో సమస్యలను అధిగమించి దైర్యంగా ముందుకు సాగుతారు.చాలాకాలంగా పూర్తి కాని పనులు సకాలంలో పూర్తి చేస్తారు. దైవ కార్యక్రమాలలో పాల్గొంటారు. కుంభం నూతన వ్యాపార ప్రారంభానికి అవరోధాలు కలుగుతాయి. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు పెరుగుతాయి. కీలక వ్యవహారాలలో కుటుంబ సభ్యులు మీ మాటతో విభేదిస్తారు. మిత్రులతో చిన్నపాటి వివాదాలు కలుగుతాయి. చేపట్టిన పనులు అనుకున్న సమయానికి పూర్తి కాక నిరాశ తప్పదు. మీనం కుటుంబ సభ్యులతో మాట పట్టింపులుంటాయి. చేపట్టిన పనులు మరింత మందకొడిగా సాగుతాయి. దూర ప్రయాణాలు ఆకస్మికంగా వాయిదా పడతాయి. వృత్తి ఉద్యోగాలలో సహోద్యోగుల ప్రవర్తన కొంత మానసిక బాధ కలిగిస్తుంది. నూతన వ్యాపారాల ప్రారంభానికి చేసే ప్రయత్నాలు విఫలమౌతాయి.
చెవినొప్పికి ఆపరేషన్.. యువకుడు బలి
సామాన్య చెవినొప్పితో ఆసుపత్రికి వస్తే, వైద్యుల నిర్లక్ష్యం ఒక నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. భీమ్గల్ మండలం పల్లికొండ గ్రామానికి చెందిన యువకుడు వైద్యుల తప్పిదానికి బలయ్యాడంటూ కుటుంబ సభ్యులు నగరంలోని ద్వారకా ఆసుపత్రి వద్ద బుధవారం ఆందోళన నిర్వహించారు. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. పల్లికొండకు చెందిన అజయ్ (22) గత కొంతకాలంగా చెవినొప్పితో బాధపడుతున్నాడని తెలిపారు. దీంతో చికిత్స నిమిత్తం నిజామాబాద్ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ద్వారకా ఆసుపత్రిలో చేర్పించారు. మంగళవారం మధ్యాహ్నం అతనికి చెవికి సంబంధించిన శస్త్రచికిత్స నిర్వహించిన వైద్యులు, అనంతరం అబ్జర్వేషన్లో ఉంచారు. ఆపరేషన్ జరిగిన కొద్ది గంటలకే అజయ్ పరిస్థితి విషమించింది. మంగళవారం రాత్రి 10 గంటల సమయంలో ఆపరేషన్ చేసిన వైద్యుడు ఒక్కసారిగా చేతులెత్తేస్తూ.. ‘పేషెంట్ సీరియస్గా ఉన్నాడు, వెంటనే హోప్ ఆసుపత్రికి తీసుకెళ్లండి‘ అని సలహా ఇచ్చారని అన్నారు. కంగారుపడిన బంధువులు అజయ్ను హోప్ ఆసుపత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ బుధవారం ఉదయం 8 గంటలకు అతను మృతి చెందాడని అన్నారు. ఆరోగ్యంగా ఉన్న యువకుడు కేవలం చెవి ఆపరేషన్తో ఎలా చనిపోతాడని బంధువులు మండిపడ్డారు. మృతదేహాన్ని అంబులెన్స్లో తిరిగి ద్వారకా ఆసుపత్రికి తీసుకొచ్చారు. ద్వారకా ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యం వల్లే అజయ్ ప్రాణాలు కోల్పోయాడని బంధువులు ఆరోపిస్తూ ఆసుపత్రి ముందు మృతదేహంతో బైఠాయించి న్యాయం చేయాలని డిమాండ్ చేయడంతో అక్కడ ఉద్రిక్తత చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న వన్టౌన్ పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని సమీక్షించారు.
ways2solutions | PCOS కారణాలు, లక్షణాలు, డైట్, జాగ్రత్తలు, సైడ్ ఎఫెక్ట్స్
ways2solutions | పీసీఓఎస్ కారణాలు, లక్షణాలు, పరిష్కారాలు & ఆరోగ్య సూచనలు ways2solutions
ప్రభుత్వం రైతన్నల ఉసురు పోసుకుంటోంది
రైతుల కన్నీళ్లతో పునాదులు నిర్మించుకున్న ఏ ప్రభుత్వం మనుగడ సాగించినట్లు చరిత్రలో లేదని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్రావు అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతన్నల ఉసురు పోసుకుంటోందని ఎక్స్లో ఆయన ఆరోపించారు. ఓట్ల కోసం అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రాధాన్యతలు ఇప్పుడు పూర్తిగా మారిపోయాయన్నారు. పాలకుల విలాసాలకు, బడా కాంట్రాక్టర్ల కమీషన్లకు ప్రజాధనాన్ని మంచినీళ్లలా ఖర్చు చేస్తున్నారని ఆయన విమర్శించారు. ఎన్నికల ముందు ఎకరానికి రూ.15వేలు ఇస్తామని రైతులను నిలువునా మోసం చేసి, ఇప్పటికే రెండు సీజన్ల రైతుబంధుకు ఎగనామం పెట్టారని ఆయన ఆరోపించారు. కేవలం ఓట్ల కోసమే రైతుబంధు పేరుతో నాటకాలు ఆడుతుందని ఆయన అన్నారు. రైతులకు సకాలంలో రైతుబంధు ఇవ్వడానికి నిధులు లేవంటున్న రేవంత్ రెడ్డి , మూసీ సుందరీకరణకు వేల కోట్లు, సుందరీకరణలో భాగంగా కూల్చే ఇళ్లకు వేల కోట్లు పంచిపెట్టడానికి, మూసీలో పార్కులు కట్టడానికి వేల కోట్లు ఎక్కడినుంచి వస్తున్నాయని ఆయన ప్రశ్నించారు. ఫోర్త్ సిటీ పేరుతో భూసేకరణకు , రోడ్ల నిర్మాణానికి వేల కోట్లు కేటాయిస్తున్నారని ఆయన ఆరోపించారు. ఈ ఒక్క ఆర్థిక సంవత్సరంలోనే బడా కాంట్రాక్టర్లకు కమీషన్ల కోసం రూ.25 వేల కోట్ల బిల్లులు చెల్లించిన ఘనత ఈ ప్రభుత్వానికే దక్కుతుందని ఆయన ఆరోపించారు.
రాష్ట్రంలో 16 మంది డిప్యూటీ కలెక్టర్లు బదిలీ
రాష్ట్రంలో 16 మంది డిప్యూటీ కలెక్టర్లు బదిలీ అయ్యారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. వెయింటింగ్లో ఉన్న అదనపు కలెక్టర్ జి. పద్మజారాణిని గద్వాల జిల్లా డీఆర్వోగా, మేడ్చల్ డీఆర్వో హరిప్రియను మహబూబ్నగర్ అదనపు కలెక్టర్గా, శేరిలింగం పల్లి డిప్యూటీ కలెక్టర్ కె.వెంకారెడ్డిని భువనగిరి జిల్లా అదనపు కలెక్టర్గా, మెదక్ డీఆర్వో డి.భుజంగరావును ఆదిలాబాద్ జిల్లా అదనపు కలెక్టర్గా, సీసీఎల్ఏ అసిస్టెంట్ సెక్రటరీ వి.లచ్చిరెడ్డిని సికింద్రాబాద్ ఎస్టేట్ ఆఫీసర్గా, గద్వాల హౌజింగ్ బోర్డు పీడీ టి.శ్రీనివాసరావును గద్వాల ఆర్డీవోగా, గద్వాల ఆర్డీవో ఎల్.అలివేలును గద్వాల హౌజింగ్ పీడీగా, సీసీఎల్ఏ అసిస్టెంట్ సెక్రటరీ పి.రామకృష్ణను నర్సాపూర్ ఆర్డీవోగా బదిలీ చేశారు. ఇక ఎల్లారెడ్డి ఆర్డీవో కె.పార్థసింహారెడ్డిని చేవెళ్ల ఆర్డీవోగా, నర్సాపూర్ ఆర్డీవో కె.మహిపాల్ రెడ్డిని శేరిలింగంపల్లి తహశీల్దార్గా, మెట్పల్లి ఆర్డీవో ఎన్. శ్రీనివాస్ను ఖమ్మం ఆర్డీవోగా, ఖమ్మం ఆర్డీవో జి.నర్సింహారావును మెట్పల్లి ఆర్డీవోగా, వెయింటింగ్లో ఉన్న పి.మాధవి దేవిని నల్లగొండ స్పెషల్ కలెక్టర్ పీఏగా, డిప్యూటీ కలెక్టర్గా పదోన్నతి పొందిన ప్రభాకర్ రొద్దను ఎల్లారెడ్డి ఆర్డీవోగా, డిప్యూటీ కలెక్టర్ రవీందర్ రెడ్డి ఎడ్లను కుడా స్పెషల్ డిప్యూటీ కలెక్టర్గా బదిలీ చేశారు. సికింద్రాబాద్ ఎస్టేట్ ఆఫీసర్ వి.అరుణను ప్రభుత్వానికి రిపోర్ట్ చేయాలని సూచించారు. ఈ మేరకు రెవెన్యూ శాఖ సెక్రటరీ డిఎస్ లోకేష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.
మోదీ ఇజ్రాయెల్ పర్యటనపై పాక్ ఉలికిపాటు
ఇజ్రాయెల్ లో భారత ప్రధాని నరేంద్రమోదీ పర్యటన పై పాకిస్తాన్ ఉలికిపడింది. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు భారతదేశంతో పొత్తుల షడ్బుజి కోసం చేసిన వాదనపై పాక్ తీవ్రంగా స్పందించింది. దీనిని ముస్లీం వ్యతిరేక ఉమ్మా కూటమిగా అభివర్ణించింది. ఇస్లామిక్ దేశాల రాడికల్ షియా అక్షం ను ఎదుర్కొనేందుకు భారతదేశం ఇతర దేశాలతో పొత్తు పెట్టుకోవాలనే నెతాన్యాహు ప్రణాళికను ఖండిస్తూ, పాకిస్తాన్ సెనెట్ ఏకగ్రీవంగా ఓ తీర్మానాన్ని ఆమోదించింది. పాక్ ప్రభుత్వంలో భాగస్వామ్య పక్షమైన పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ ఈ తీర్మానాన్ని ప్రతిపాదించింది. అన్నిరాజకీయ పార్టీల తరుపున పిపిపి సభ్యుడు పల్వాషా మొహమ్మద్ జైఖాన్ ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు.
మనషులనే కాదు పచ్చని చెట్లను కూడా ప్రభుత్వ బ్రతకనివ్వడం లేదు: కెటిఆర్
కాంగ్రెస్ కబంధ హస్తాల్లో చిక్కుకొని రెండేళ్లుగా విలవిలలాడుతున్న తెలంగాణలో మనషులనే కాదు చివరికి పచ్చని చెట్లను కూడా బతకనివ్వడం లేదని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ఎక్స్లో పేర్కొన్నారు. ప్రతి పల్లెలో పచ్చదనం ఉండాలన్న మహోన్నత లక్ష్యంతో కెసిఆర్ నిర్మించిన పల్లె ప్రకృతి వనాలపై కూడా ఈ ప్రభుత్వం పగబట్టడం దుర్మార్గమైన చర్య అని మండిపడ్డారు. మహబూబ్ నగర్లోని దేవరకద్ర మండలం జీనుగురాలలో పల్లె ప్రకృతి వనంలోని 200 చెట్లను కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులే నిర్దాక్షిణ్యంగా నరికివేయడం దారుణమని కెటిఆర్ విమర్శించారు. పదేళ్లపాటు ఆహ్లాదకరమైన వాతావరణంలో కళకళలాడిన పల్లెలను అన్నిరకాలుగా ధ్వంసం చేస్తున్న కాంగ్రెస్ నిజస్వరూపం రోజుకో రూపంలో బయటపడుతోందన్నారు. ఇప్పటికే చెక్ డ్యామ్లను పేల్చివేస్తున్నారని, చెరువులను చెరబట్టారని, వ్యవసాయాన్ని కుప్పకూల్చారని, కులవృత్తులను కాలరాశారని ఆయన ఆరోపించారు. ఇప్పుడు నీడనిచ్చే చెట్లను కూడా అడ్డంగా నరికేస్తున్నారని ఆయన మండిపడ్డారు.
పారిశుద్ధ్య నిర్వహణను పరిశీలించిన మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్
పారిశుద్ధ్య నిర్వహణను పరిశీలించిన మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ మోత్కూర్, ఆంధ్రప్రభః మున్సిపల్
ముంబైలో అనిల్ అంబానీ ఖరీదైన ఇల్లు జప్తు
రిలయన్స్ కమ్యూనికేషన్స్ (ఆర్కామ్) బ్యాంకును మోసం చేసిన కేసులో వ్యాపారవేత్త అనిల్ అంబానీకి సంబంధించిన ముంబై పాలి హిల్ నివాస ఆస్తిని ఈడి (ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్) తాత్కాలికంగా జప్తు చేసింది. ఈ ఆస్తి విలువ సుమారు రూ.3,716.83 కోట్లు ఉంటుంది. ఆర్కామ్ బ్యాంకు మోసం కేసులో ఇప్పటివరకు గ్రూప్ కంపెనీల మొత్తం జప్తు ఆస్తుల విలువ రూ.15,700 కోట్లకు పైగా ఉందని అధికారులు తెలిపారు. ఇంతకుముందు ముంబైలోని ‘అబోడ్’ అనే ఆస్తిని జప్తు చేయగా, దీని విలువ రూ.473.17 కోట్లు ఉంటుంది. సిబిఐ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడి దర్యాప్తు కొనసాగుతోంది. రిలయన్స్ కమ్యూనికేషన్స్, అనుబంధ సంస్థలు దేశీయ, విదేశీ బ్యాంకుల నుంచి రుణాలు తీసుకున్నాయి. వాటిలో రూ.40,185 కోట్లు ఇంకా బకాయిగా ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈడి ప్రకారం, పాలి హిల్ ఆస్తిని రైజ్ ఈ ట్రస్ట్ అనే ఫ్యామిలీ ట్రస్టులో చేర్చి, అనిల్ అంబానీకి సంబంధం లేదని చూపించే ప్రయత్నం చేశారని తెలిపింది. పర్సనల్ గ్యారెంటీల బాధ్యతల నుంచి ఆస్తిని రక్షించడమే లక్ష్యమని ఈడి పేర్కొంది.
మున్సిపల్ చైర్ పర్సన్ ను సత్కరిస్తున్న 12వ వార్డు నాయకులు
మున్సిపల్ చైర్ పర్సన్ ను సత్కరిస్తున్న 12వ వార్డు నాయకులు వీవర్స్ కాలనీ
handloom Festival : అసెంబ్లీలో చేనేత పండుగ ; Andhra Prabha News
handloom Festival : అసెంబ్లీలో చేనేత పండుగ ; Andhra Prabha News
ట్రాలీబ్యాగ్లు,అల్మరాల్లో నోట్లకట్టలు..
ఒడిశాలో భారీ అవినీతి తిమింగళం చిక్కింది. ఒడిశా విజిలెన్స్ చేపట్టిన ట్రాప్ ఆపరేషన్, భారీగా నగదును పట్టించింది. కటక్ సర్కిల్ లోని మైన్స్ శాఖకు చెందిన డిప్యూటీ డైరెక్టర్ దేబబ్రత మొహంతి ఇంట్లో తనిఖీలు చేపట్టిన విజిలెన్స్ శాఖ షాక్కు గురైంది. ఆ ఇంటి నుంచి సుమారు రూ.4 కోట్లు స్వాధీనం చేసుకున్నారు. భువనేశ్వర్లో ఉన్న అతని ఫ్లాట్ నుంచి బుధవారం ఉదయం ఆ డబ్బును సీజ్ చేశారు. వాస్తవానికి మొహంతిని మంగళవారం ట్రాప్ చేసి పట్టుకున్నారు. ఓ బొగ్గు వ్యాపారి లైసెన్సు కోసం అతను రూ. 30 వేలు లంచం తీసుకున్నాడు. ఆ క్రమంలో అతన్ని విజిలెన్స్ అధికారులు పట్టుకున్నారు. అయితే అతనికి చెందిన పలు లొకేషన్లలో అధికారులు సోదాలు చేస్తున్నారు. పాటియా లోని శ్రీవిహార్లో ఉన్న నేచర్ క్రెస్ట్ అపార్ట్మెంట్తోపాటు భద్రక్ జిల్లాలో ఉన్న మాతసాహి ఇంట్లో తనిఖీలు నిర్వహించారు. అయితే ప్రస్తుతం అతను నివాసం ఉంటున్న ఫ్లాట్ నుంచి కళ్లు చెదిరే రీతిలో డబ్బును స్వాధీనం చేసుకున్నారు. ట్రాలీబ్యాగులు,అల్మరాల్లో ఆ డబ్బును దాచినట్టు గుర్తించారు. సీజ్ చేసిన డబ్బును అధికారులు ఇంకా లెక్కిస్తున్నారు. నిందిత ఆఫీసర్ రూమ్లోంచి రూ.2 లక్షలు నగదు సీజ్ చేశారు. భువనేశ్వర్లో ఉన్న పహలా లోని రెండు అంతస్తుల బిల్డింగ్లో 130 గ్రాముల బంగారం గుర్తించారు. ఆ బిల్డింగ్తో పాటు ఇతర ఆస్తులను స్వాధీనం చేసుకున్నారు. ఈ స్థాయిలో నోట్ల కట్టలను విజిలెన్స్ అధికారులు స్వాధీనం చేసుకోవడం రాష్ట్ర చరిత్రలో ఇదే తొలిసారి అని సదరు వర్గాలు పేర్కొన్నాయి.
ఇందిరమ్మ లబ్ధిదారుల నుండి డబ్బులు వసూలు
ఇందిరమ్మ లబ్ధిదారుల నుండి డబ్బులు వసూలు నిగ్వ పంచాయతీ కార్యదర్శి సింధుజా ను
శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానం ఆలయ కమిటీ ఎన్నిక
శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానం ఆలయ కమిటీ ఎన్నిక మోత్కూర్, ఆంధ్రప్రభః మున్సిపల్
YSRCP Gets Double the Funds of TDP; Megha Among Top Donors
YSR Congress Party (YSRCP) received twice the funds of the Telugu Desam Party (TDP) through electoral trusts in FY 2024–25, even as Hyderabad-based Megha Engineering & Infrastructure Limited (MEIL) figured among the top donors nationally. While YSRCP secured ₹98 crore through electoral trusts during the year, TDP received ₹44 crore, according to the latest disclosures […] The post YSRCP Gets Double the Funds of TDP; Megha Among Top Donors appeared first on Telugu360 .
శ్రీ రామలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలకు ఎమ్మెల్యే సామెల్ కు ఆహ్వానం
శ్రీ రామలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలకు ఎమ్మెల్యే సామెల్ కు ఆహ్వానం మోత్కూర్, ఆంధ్రప్రభః
బాధ్యతలు స్వీకరించిన చైర్మన్, వైస్ చైర్మన్
బాధ్యతలు స్వీకరించిన చైర్మన్, వైస్ చైర్మన్ భీమ్గల్ టౌన్, ఆంధ్రప్రభః భీం గల్
డీజీపీ శివధర్రెడ్డికి వినతి పత్రం అందజేసిన బీజేపీ నేతలు
డీజీపీ శివధర్రెడ్డికి వినతి పత్రం అందజేసిన బీజేపీ నేతలు దాడులకు పాల్పడిన ముష్కరులపై
ప్రమాదంలో మహిళ మృతి క్యాతన్ పల్లి,ఆంధ్రప్రభ: రామకృష్ణాపూర్ పట్టణం లోని భగత్ సింగ్
అవసరమే ఆసరా.. అధిక ధరలకు యూరియా అమ్మకం
అవసరమే ఆసరా.. అధిక ధరలకు యూరియా అమ్మకం బస్తాకు 30 రూపాయలు అధికంగా
MINISTER RAVINDRA : సహజ వనరులకు ఢోకా లేదు Andhra Prabha News
MINISTER RAVINDRA : సహజ వనరులకు ఢోకా లేదు Andhra Prabha News
టీడీపీ తీర్థం పుచ్చుకున్న తిరువూరు వైసీపీ నాయకులు..
టీడీపీ తీర్థం పుచ్చుకున్న తిరువూరు వైసీపీ నాయకులు.. పసుపు కండువాలు కప్పి పార్టీలోకి
చార్మింగ్ స్టార్ శర్వానంద్ తొలిసారిగా యాక్షన్ డైరెక్టర్ సంపత్ నందితో కలిసి భారీ పాన్- ఇండియా పీరియడ్ యాక్షన్ డ్రామా భోగి సినిమా చేస్తున్నారు. శ్రీ సత్యసాయి ఆర్ట్ బ్యానర్ పై కెకె రాధామోహన్ భారీ బడ్జెట్తో నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని లక్ష్మీ రాధామోహన్ సమర్పిస్తున్నారు. బుధవారం మేకర్స్ ఇంటెన్స్ ఫస్ట్ లుక్ పోస్టర్ను రిలీజ్ చేశారు. ఫస్ట్ లుక్లో శర్వా ఇప్పటివరకు కనిపించని రగ్గడ్, ఫెరోషస్ మాస్ అవతార్లో కనిపిస్తున్నారు. ఈ సినిమాకోసం శర్వా పూర్తిగా ట్రాన్స్ఫార్మేషన్ అయ్యారు. డైరెక్టర్ సంపత్ నంది ఈ చిత్రాన్ని 1960ల కాలంలో ఉత్తర తెలంగాణ, -మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతం నేపథ్యంలో తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్లో భారీ సెట్పై ముఖ్యమైన యాక్షన్ సీక్వెన్స్లు చిత్రీకరిస్తున్నారు. ప్రముఖ స్టంట్ మాస్టర్ దిలీప్ సుబ్బరాయన్ ఈ భారీ యాక్షన్ ఎపిసోడ్లను డిజైన్ చేశారు. ఈ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్, డింపుల్ హయతి కథానాయికలుగా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఆగస్టు 28న రక్షా బంధన్ సందర్భంగా తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషలలో ఒకేసారి గ్రాండ్ పాన్ -ఇండియా మూవీగా రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు.
మచిలీపట్నం సర్కార్ తోటలో పట్టపగలు చోరీ కలకలం
మచిలీపట్నం సర్కార్ తోటలో పట్టపగలు చోరీ కలకలం మచిలీపట్నం, ఆంధ్రప్రభః మచిలీపట్నం సర్కార్
3kuja |శక్తి స్వరూపుడు కుజగ్రహం, కుజ దోషం, జ్యోతిష విశ్లేషణ, వైతీశ్వరన్ కోవిల్ పరిహారాలు
3kuja | కుజుడు (అంగారకుడు) మహిమ: జ్యోతిష కారకత్వాలు, కుజ దోష ప్రభావాలు
₹46K Crore Repaid Towards Kaleshwaram Loans in 2 years by Congress govt
A total of ₹72,766.16 crore has been repaid towards loans taken for the Kaleshwaram project over the past six years, as per RTI filed by activist Kareem Ansari data. The year-wise repayments are as follows: • 2020 – ₹1,487.98 crore • 2021 – ₹3,364.65 crore • 2022 – ₹9,077.01 crore • 2023 – ₹11,873.70 crore […] The post ₹46K Crore Repaid Towards Kaleshwaram Loans in 2 years by Congress govt appeared first on Telugu360 .
Why Is YSRCP Struggling to Protect Its Hindu Image?
YSRCP today looks less like a party on the offensive and more like one constantly trying to defend itself. The debate is no longer just about corruption allegations or governance failures. It has now shifted to something more sensitive. Its Hindu image. When Botsa Satyanarayana made his “small thieves and big thieves” remark, Nara Lokesh […] The post Why Is YSRCP Struggling to Protect Its Hindu Image? appeared first on Telugu360 .
Crucial Developments in Andhra Pradesh Legislative Council as YSRCP MLCs Seek Resignation Approval
Major political developments are unfolding in Andhra Pradesh as the aftershocks of the 2024 Assembly elections continue to reshape the state’s political landscape. Following the electoral defeat of the YSR Congress Party, several senior leaders resigned from the party and shifted their allegiance to the ruling coalition. The exits included members from both the Assembly […] The post Crucial Developments in Andhra Pradesh Legislative Council as YSRCP MLCs Seek Resignation Approval appeared first on Telugu360 .
సారీ.. నన్ను క్షమించండి: బిల్ గేట్స్
ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఎప్ స్టీన్ సెక్స్ కుంభకోణానకి సంబంధించిన కథనాలలో తన పేరు, తన రాసక్రీడలు వెలుగులోకి రావడంతో మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ పౌండేషన్ సిబ్బందికి బేషరతుగా క్షమాపణ చెప్పారు. తనపై కథనాలు వెలుగులోకి రావడంతో భారతదేశంలో జరిగిన ఎఐ ఇంపాక్ట్ సమ్మిట్ నుంచి వైదొలగిన బిల్ గేట్స్ కొత్తగా వెలువడిన ఎప్ స్టీన్ పత్రాలు తనను దోషిగా చూపడంతో తీవ్ర ఆవేదనతో గేట్స్ పౌండేషన్ సిబ్బందికి బహిరంగ క్షమాపణలు చెప్పారు. ఇటీవల టౌన్ హాల్ లో జరిగిన ఓ కార్యక్రమంలో గేట్స్ పాల్గొన్నారు. ఎప్ స్టీన్ ఫైళ్లలో పేర్కొన్నట్లు రష్యన్ మహిళలతో తనకు రెండు సంబంధాలు ఉన్నాయని అంగీకరించినట్లు తెలిసింది. అయితే తనకు ఎప్ స్టీన్ బాధితులతో ఎలాంటి సంబంధాలు లేవని ఆయన స్పష్టం చేశారు. గేట్స్, ఎప్ స్టీన్ మధ్య జరిగిన పలు సమావేశాలను వివరించే అమెరికా జస్టిస్ డిపార్ట్ మెంట్ రికార్డులు, ఆయన చిత్రాలు వెలుగులోకి రావడంతో గేట్స్ పై పెద్దఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. వీటిలో బిల్ గేట్స్ ముఖాలు తొలగించబడిన మహిళలతో ఫోజులు ఇచ్చిన ఫోటోలు ఉన్నాయి. ఫౌండేషన్ అంతర్గత సమావేశంలో గేట్స్ తన తప్పిదాలను ఒప్పుకున్నారు. ఎప్ స్టీన్ తో సమయం గడపడం, అతడితో సమావేశాలలో సీనియర్ ఫౌండేషన్ ఎగ్జిక్యూటివ్ లు పాల్గొనేలా చేయడం చాలా పెద్దతప్పు అని పేర్కొన్నట్లు తెలిసింది. సంస్థలోని ప్రభావితమైన వారికి క్షమాపమలు చేప్పారు. నేను చేసిన తప్పు కారణంగా దీనిలోకి ఆకర్షితులైన ఇతర వ్యక్తులను కూడా తాను క్షమాపణలు కోరుతున్నట్లు బిల్ గేట్స్ పేర్కొన్నారు. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఈ నెల ప్రారంభంలో ఫౌండేషన్ ఓ ప్రకటనలో సంస్థ కు ఎప్ స్టీమ్ కు ఎటువంటి ఆర్థిక సంబంధాలు లేవని, ఎలాంటి చెల్లింపులు చేయలేదని, ఎప్ స్టీన్ ను ఎప్పుడూ ఏ పదవిలోనూ నియమించలేదని స్పష్టం చేసింది.నిజానికి గేట్స్ ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026లో పాల్గొని ఏఐ పై ప్రసంగించవలసి ఉంది కానీ, చివరి క్షణంలో తన పర్యటనను రద్దు చేసుకున్నారు.
MINISTER NARAYANA : అధైర్యం వద్దు Andhra Prabha News
MINISTER NARAYANA : అధైర్యం వద్దు Andhra Prabha News ( శ్రీకాకుళం,
మార్చి 5న ‘వృషకర్మ’ ఫస్ట్ గ్లింప్స్
తండేల్ బ్లాక్ బస్టర్ విజయంతో దూసుకుపోతున్న యువ సామ్రాట్ నాగ చైతన్య, తన తొలి బ్లాక్బస్టర్ ‘విరూపాక్ష’తో ఆకట్టుకున్న ఫిల్మ్ మేకర్ కార్తీక్ దండుతో కలిసి ప్రతిష్టాత్మక మిథికల్ థ్రిల్లర్ ‘వృషకర్మ’ చేస్తున్నారు. భారీ స్థాయిలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని ఎస్విసిసి, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. బాపినీడు ఈ ప్రాజెక్ట్ను సమర్పిస్తున్నారు. బిహైండ్ ది సీన్ వీడియోలు, ఫస్ట్ లుక్ తో ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. మేకర్స్ సినిమా ఫస్ట్ గ్లింప్స్ గురించి అప్డేట్ ఇచ్చారు. గ్లింప్స్ వృషకర్మ ఆధ్యాత్మిక ప్రపంచంలోకి మొదటి స్నీక్ పీక్ ఇవ్వడానికి మార్చి 5న విడుదల కానుంది. అనౌన్స్మెంట్ పోస్టర్లో నాగ చైతన్య ఒక చీకటి గుహలో నిలబడి, పైనుండి దూసుకు వస్తున్న పదునైన కాంతి కిరణాలతో తడిసి ముద్దవుతున్నట్లు కనిపిస్తున్నాడు. అతని కండలు తిరిగిన శరీరం, ఇంటెన్స్ లుక్ అద్భుతంగా వుంది. ఈ పాత్ర కోసం నాగ చైతన్య మాసీవ్ ఫిజికల్ ట్రాన్స్ఫర్మేషన్ అయ్యారు. దర్శకుడు కార్తిక్ దండు తన బ్లాక్బస్టర్ డెబ్యూ తర్వాత వస్తున్న ఈ ప్రాజెక్ట్పై ఉన్న అంచనాలను దృష్టిలో పెట్టుకుని, వృషకర్మను మరింత అద్భుతంగా తీర్చిదిద్దడంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. ఈ చిత్రంలో నాగ చైతన్యకు జోడీగా మీనాక్షి చౌదరి హీరోయిన్గా నటిస్తుండగా, లాపతా లేడీస్ ఫేమ్ స్పర్శ్ శ్రీవాస్తవ విలన్ పాత్రలో కనిపించనున్నాడు.
cgwb workshop : ఏఐతో గ్రౌండ్ వాటర్ అంచనాలు !
cgwb workshop : ఏఐతో గ్రౌండ్ వాటర్ అంచనాలు ! ( ఆంధ్రప్రభ.
కాంగ్రెస్ హయాంలో అక్రమ అరెస్టులు: గంగుల కమలాకర్
రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత అరెస్టుల పర్వం నడుస్తోందని, అభివృద్ధిని మరిచిన రాష్ట్ర ప్రభుత్వం అక్రమ కేసులపై దృష్టి పెట్టిందని, ప్రతిపక్ష ఎమ్మెల్యేలను ఇబ్బందులు పెడుతున్నారని మాజీ మంత్రి, ఎమ్మెల్యే, గంగుల కమలాకర్ ఆరోపించారు. ఎమ్మెల్యే, గంగుల కమలాకర్ బుధవారం విలేకరులతో మాట్లాడుతూ పాడి కౌశిక్ రెడ్డి స్థానిక ఎమ్మెల్యేగా సమ్మక్క సారక్క జాతరలో ఫ్రొటోకాల్ అడిగారని, పోలీసులు, అధికారులు ఫ్రొటోకాల్ కల్పించకపోగా పాడి కౌశిక్ రెడ్డిపై పోలీసులు నిరాధార ఆరోపణలు చేశారని, సిపి మత మార్పిడులకు పాల్పడుతున్నారని పాడి కౌశిక్ రెడ్డి ఎక్కడా అనలేదని ఆయన తెలిపారు. ఈ కేసును సిఐడికి ఎందుకు ఇస్తున్నారని, ఈ కేసులో స్కాం ఉందా ? దొంగతనం చేశారా ? తవ్వి తీసేందుకు ఏముందని ఆయన ప్రశ్నించారు. మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ను ఎందుకు కస్టడీ కావాలని అడుగుతున్నారో అర్థం కావడం లేదని ఆయన తెలిపారు. సిఐడి విచారణ పారదర్శకంగా జరగాలని ఆయన డిమాండ్ చేశారు. డిజిపి ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహారించవద్దని ఆయన సూచించారు. కరీంనగర్ సిపి, హుజురాబాద్ ఏసిపి, జమ్మికుంట సిఐలను సస్పెండ్ చేసే వరకు పోరాటం చేస్తానని ఆయన తెలిపారు. హుజురాబాద్ నియోజకవర్గంలో పోలీసులు ఏజెంట్లను పెట్టుకుని వసూళ్లు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. త్వరలో ఆధారాలతో బయటపెడతానని ఆయన తెలిపారు. రాజకీయాలకు పోలీసులు బలి కావద్దని ఆయన సూచించారు.
ప్రియురాలితో షణ్ముఖ్ జశ్వంత్ ఎంగేజ్మెంట్
కవర్ సాంగ్స్, షార్ట్ ఫిలిమ్స్ ద్వారా యూట్యూబ్లో పాపులారిటీ సంపాదించుకున్నాడు షణ్ముఖ్ జశ్వంత్. ఆ తర్వాత బిగ్బాస్ షో ద్వారా మరింత ఫేమస్ అయ్యాడు. అయితే చాలా కాలం ఓ ఇన్స్టా బ్యూటీతో ప్రేమలో ఉన్నట్లు.. ఆ తర్వాత బ్రేక్ అప్ అయినట్లు వార్తలు వచ్చాయి. అయితే ఈ ఏడాది ప్రారంభంలోనే అభిమానులకు గుడ్న్యూస్ చెప్పాడు షణ్ముఖ్ ప్రేమలో ఉన్నట్లు వెల్లడించాడు. ఆ అమ్మాయి ముఖం కూడా చూపించకుండా, పేరు చెప్పకండా కేవలం V అనే అక్షరాన్ని మాత్రం వెల్లడించాడు. తాజాగా ఆ అమ్మాయితో ఎంగేజ్మెంట్ జరిగినట్లు తెలిపాడు. ఆ అమ్మాయి మరెవరో కాదు వైష్ణవి చోడిశెట్టి. తన కూడా ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్ అని తెలుస్తోంది. ఫిబ్రవరి 25న అంటే తన నిశ్చితార్థం జరిగినట్లు ఫోటోలు షేర్ చేశాడు. ‘‘దేవుడు ఈ రకంగా ప్లాన్ చేశాడు.. అయిపాయె’’ అని క్యాప్షన్ ఇచ్చాడు. ఈ ఫోటోల్లో షణ్ముఖ్-వైష్ణవి ఇద్దరూ బంగారు రంగు దుస్తుల్లో మెరిసిపోతున్నారు. ఈ సందర్భంగా ఈ జంటకు అభిమానులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. View this post on Instagram A post shared by Shanmukh Jaswanth Kandregula (@shannu_7)
లండన్లో అగ్ని ప్రమాదం… రాజమండ్రి యువకుడు మృ*తి #LondonFire #Croydon #Abhishek #TeluguYouth
19yrsBoy |లఖనవూలో తండ్రిపై కుమారుడి దారుణం.. ఆపై మిస్సింగ్ డ్రామా
19yrsBoy | కొడుకు డాక్టర్ కావాలనుకోవడమే ఆ తండ్రి తప్పా? 19yrsBoy |
సిపిఐ దిగ్గజం నల్లకన్ను కన్నుమూత
సిపిఐ దిగ్గజం, స్వాతంత్య్రసమర యోధుడు శతాధిక వృద్ధుడు (101 ఏళ్లు) ఆర్. నల్లకన్ను బుధవారం వయోవృద్ధాప్య రుగ్మతలతో ప్రభుత్వ ఆస్పత్రిలో కన్నుమూశారు. ముఖ్యమంత్రి స్టాలిన్ నివాళులు అర్పిస్తూ ఆయన అంత్యక్రియలు పూర్తి ప్రభుత్వ గౌరవ మర్యాదలతో జరుగుతాయని ప్రకటించారు. రాజకీయ వర్గాల నుంచి సంతాపాలు అశేషంగా వెలువడ్డాయి. ఇంటెన్సివ్ కేర్లో ఆయన చికిత్స పొందుతున్నప్పటికీ, ప్రధాన అవయవాలు పనిచేయకపోవడంతో బుధవారం మధ్యాహ్నం 1.55 గంటలకు కన్నుమూశారని రాజీవ్ గాంధీ ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి ప్రకటించింది. అస్వస్థతతో ఆయన ఫిబ్రవరి 1న ఆస్పత్రిలో చేరారు. 24 రోజుల పాటు వైద్యబృందం ఆయనకు సేవలందించింది. దేశ స్వాతంత్య్రం కోసం పోరాటం సాగించిన నల్లకన్ను దేనికీ రాజీపడని యోధుడని,కమ్యూనిస్టు, ద్రవిడ సిద్ధాంతాలు రెండూ సామాజిక మార్పునకు డబుల్ బ్యారెల్ గన్లా పనిచేయాలనే విశ్వాసంతో ఉండేవారని ముఖ్యమంత్రి స్టాలిన్ తన సంతాప సందేశంలో పేర్కొన్నారు. విశిష్ట తమిళ నాయకుని (థగైసల్ థమిజార్) అవార్డు ద్రవిడ ఆదర్శ ప్రభుత్వం తరఫున ఆయనకు ప్రదానం చేయడం తన అదృష్టంగా స్టాలిన్ అభివర్ణించారు. మాజీ సిఎం ఎం.కరుణానిధి అంబేద్కర్ అవార్డును గతంలో నల్లకన్నుకు బహూకరించారు.
అఖిలాండ కోటి సేవలో పొట్లపల్లి..
అఖిలాండ కోటి సేవలో పొట్లపల్లి.. మినీ తిరుపతిగా చిలుపూర్ బుగులు వెంకన్న ఆలయంవరుసగా
మూడు వికెట్లు కోల్పోయిన కివీస్.. స్కోర్ ఎంతంటే..
కొలంబో: ఐసిసి టి-20 ప్రపంచకప్లో భాగంగా శ్రీలంకతో జరుగుతున్న సూపర్-8 మ్యాచ్లో న్యూజిలాండ్ మూడు వికెట్లు కోల్పోయింది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన శ్రీలంక కివీస్ని బ్యాటింగ్కి ఆహ్వానించింది. ఈ నేపథ్యంలో ఓపెనర్లు ఫిన్ అలెన్, టిమ్ సీఫెర్ట్లు మంచి ఆరంభాన్నే అందించారు. తొలి వికెట్కి 30 పరుగులు జోడించారు. అయితే 13 బంతుల్లో 23 పరుగులు చేసిన అలెన్ తీక్షణ బౌలింగ్లో ఔట్ అయ్యాడు. ఆ వెంటనే సీఫర్ట్(8) పెవిలియన్ చేరాడు. ఈ రచిన్ రవీంద్ర, గ్లెన్ ఫిలిప్స్ కలిసి ఇన్నింగ్స్ నిర్మించారు. అయితే చమీర బౌలింగ్లో ఫిలిప్స్(18) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దీంతో 10 ఓవర్లు ముగిసేసరికి న్యూజిలాండ్ 3 వికెట్ల నష్టానికి 75 పరుగులు చేసింది. క్రీజ్లో రవీంద్ర(26), మిచెల్ (0) ఉన్నారు.
ఆంధ్రప్రదేశ్ లో బర్డ్ ఫ్లూ కలకలం.. ఇలా తింటే నో రిస్క్!!
Sports |నగరంలో లెజిస్లేచూవ్ క్రీడా మహోత్సవం..
Sports | నగరంలో లెజిస్లేచూవ్ క్రీడా మహోత్సవం.. రెండో రోజు ఉత్సాహంగా పాల్గొన్న
అభివృద్ధి పనులకు శంకుస్థాపన భీమ్గల్ టౌన్, ఆంధ్రప్రభ: భీంగల్ పట్టణంలోని ఎనిమిదో వార్డులో
డిప్యూటి కలెక్టర్ చిత్రు పటేల్ కు సన్మానం
డిప్యూటి కలెక్టర్ చిత్రు పటేల్ కు సన్మానం జన్నారం, ఆంధ్రప్రభ: మంచిర్యాల జిల్లా
ప్రసంగి మృతదేహనికి నివాళులర్పిస్తున్న విజయపాల్ రెడ్డి
ప్రసంగి మృతదేహనికి నివాళులర్పిస్తున్న విజయపాల్ రెడ్డి పరకాల,ఆంధ్రప్రభ: పట్టణంలో అకాల మరణం చెందిన
11 days |భక్త బృందాలతో సమన్వయ సమావేశం…
11 days | భక్త బృందాలతో సమన్వయ సమావేశం… 11 days |
فیکٹ چیک: کولکتہ–صومالیہ کی مبینہ پرواز کے کریش سے متعلق وائرل دعویٰ گمراہ کن، جانئے اصل حقیقت
وائرل پوسٹ میں دعویٰ کیا گیا کہ کولکاتہ سے صومالیہ جانے والا طیارہ حادثے کا شکار ہوا اور تبلیغی جماعت کی مستورات بال بال بچ گئیں۔ تحقیق سے واضح ہوا کہ حادثہ صومالیہ میں ہوا اور تمام مسافر محفوظ رہے۔
సురక్షితంగా వాహనాలను నడపాలి.. అర్లీ ఎక్స్ రోడ్ సమీపంలోని వాహనాల తనిఖీ చేపట్టిన
కుంటాల అంబులెన్స్ ఆకస్మితక తనిఖీ
కుంటాల అంబులెన్స్ ఆకస్మితక తనిఖీ అంబులెన్స్ సేవలపై వివరాల అడిగి తెలుసుకుని రికార్డులను
పోచవరం గ్రామాన్ని ముంపు జాబితాలో చేర్చాలి
పోచవరం గ్రామాన్ని ముంపు జాబితాలో చేర్చాలి చింతూరు పోలవరం జిల్లా, ఆంధ్రప్రభ :
ప్రశాంతంగా ప్రారంభమైన ఇంటర్ పరీక్షలు
ప్రశాంతంగా ప్రారంభమైన ఇంటర్ పరీక్షలు పరీక్ష కేంద్రాన్ని తనిఖీ చేస్తున్న తాహాసిల్దార్ ఆడే
Vishnu Vinyasam, Sure Shot Hit: Sree Vishnu
Sree Vishnu is coming up with Vishnu Vinyasam, which arrives in cinemas on February 27th. Just days ahead of release, the team shared interesting insights that hint at a film far deeper than its fun-filled surface. Speaking with confidence, Sree Vishnu described the film as a small-town story that smoothly balances humour and emotion. “While […] The post Vishnu Vinyasam, Sure Shot Hit: Sree Vishnu appeared first on Telugu360 .
Under 15 |జాతీయ స్థాయి కుస్తీ పోటీ-లకు ఆదివాసీ బిడ్డలు…
Under 15 | జాతీయ స్థాయి కుస్తీ పోటీ-లకు ఆదివాసీ బిడ్డలు… Under
మమ్మల్ని తిడితే పాక్ ప్రపంచకప్ గెలుస్తుందా.. కెప్టెన్ భార్య ఆగ్రహం
ఐసిసి టి-20 ప్రపంచకప్లో పాకిస్థాన్ జట్టు సెమీస్ ఆశలు మరింత సంక్లిష్టంగా మారాయి. సూపర్-8లో భాగంగా న్యూజిలాండ్తో జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కాగా.. మంగళవారం ఇంగ్లండ్తో జరిగిన ఉత్కంఠ పోరులో పాక్ జట్టు ఓటమిపాలైంది. దీంతో పాకిస్థాన్ అభిమానులు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. మ్యాచ్లో ఓటమికి కెప్టెన్ సల్మాన్ అఘానే కారణం అని.. అతడిని అతడి కుటుంబసభ్యులను అభ్యంతరకరంగా దూషిస్తూ సోషల్మీడియాలో పోస్ట్లు పెడుతున్నారు. పాకిస్థాన్ కానీ సెమీ ఫైనల్కు చేరకుంటే సల్మాన్తో పాటు అతడి కుటుంబం కూడా భూమ్మీద ఉండదంటూ ఇష్టారీతిన కామెంట్లు చేశారు. ఈ నేపథ్యంలో సల్మాన్ అఘా భార్య సబా మంజర్ ట్రోలర్స్కు గట్టిగానే జవాబు చెప్పింది. ‘‘పాకిస్థానీ అభిమానులారా.. నన్ను లేదంటే.. మా అమాయకపు చిన్నారి కుమారుడిని దూషించడం ద్వారా మనం ప్రపంచకప్ గెలవలేము’’ అని తన స్టోరీలో రాసుకొచ్చింది. దీంతో ట్రోల్ చేస్తున్న అభిమానులకు వారికి ఘాటుగా జవాబిచ్చినట్లైంది.
చైర్మన్ ను సత్కరించిన ట్రస్మా డివిజన్ కమిటీ
చైర్మన్ ను సత్కరించిన ట్రస్మా డివిజన్ కమిటీ స్టేషన్ ఘన్ పూర్,ఆంధ్రప్రభ :
ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో 607 పోస్టుల భర్తీ
రాష్ట్రంలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో ఖాళీగా ఉన్న 607 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి లైన్ క్లియర్ అయింది. నియామకాలకు సంబంధించి వైద్య, ఆరోగ్య సేవల రిక్రూట్మెంట్ బోర్డు (ఎంహెచ్ఎస్ఆర్బి) అభ్యర్థుల ప్రాథమిక వివరాలను బుధవారం విడుదల చేసింది. బోర్డు విడుదల చేసిన అభ్యర్థుల జాబితాలో ఏవైనా అభ్యంతరాలు ఉంటే, ఈనెల 26వ తేదీ నుంచి 28వ తేదీ సాయంత్రం ఐదు గంటల వరకు అభ్యర్థులు ఫిర్యాదు సమర్పించవచ్చని తెలియజేసింది. అభ్యర్థుల లాగిన్ ద్వారా వచ్చిన ఫిర్యాదులను మాత్రమే పరిగణలోకి తీసుకుంటామని బోర్డు పేర్కొంది. దరఖాస్తులో దొర్లిన తప్పులు లేదా మెరిట్ లెక్కింపులో వ్యత్యాసాలు ఉన్నవారు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని బోర్డు సూచించింది. అభ్యంతరాల స్వీకరణ గడువు ముగిసిన వెంటనే, వాటిని పరిశీలించి తుది మెరిట్ జాబితాను సిద్దం చేస్తామని బోర్డు స్పష్టం చేసింది. నేషనల్ మెడికల్ కమిషన్ నిబంధనల ప్రకారం మెడికల్ కాలేజీల్లో అధ్యాపకుల కొరతను తీర్చడానికి ఈ నియామకాలు కీలకం కానున్నాయి. ఈ క్రమంలో మెరిట్ జాబితా ఆధారంగా ఎంపికైన అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన పూర్తి చేసి సాధ్యమయినంత త్వరగా కొత్త అసిస్టెంట్ ప్రొఫెసర్లు విధుల్లో చేరేలా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది.
దివ్యాంగుని సమస్యను వింటున్న జిల్లా కలెక్టర్ లక్ష్మీషా..
దివ్యాంగుని సమస్యను వింటున్న జిల్లా కలెక్టర్ లక్ష్మీషా.. ఆపన్నహస్తమే జీవితానికి ఆశాకిరణం..దివ్యాంగుని సంకల్పానికి
శాస్త్రీయ పద్ధతిలో రైతులు వ్యవసాయాన్ని చేయాలి
శాస్త్రీయ పద్ధతిలో రైతులు వ్యవసాయాన్ని చేయాలి జగదేవపూర్, ఆంధ్రప్రభ: జగదేవపూర్ మండల పరిధిలో
డ్రంక్ అండ్ డ్రైవ్ స్పెషల్ డ్రైవ్
డ్రంక్ అండ్ డ్రైవ్ స్పెషల్ డ్రైవ్ హెల్మెట్ లేని వారి నుండి 11,
బాసర ట్రిపుల్ ఐటిలో విద్యార్థిని ఆత్మహత్య
బాసర ఆర్జీయూకేటీ యూనివర్సిటీలో ఓ విద్యార్థిని బుధవారం ఉదయం ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కలకలం రేపింది. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా వెల్లడి కాలేదు. కళాశాల ఉపకులపతిని సంప్రదించేందుకు ప్రతినిధులు ప్రయత్నించినప్పటికి ఆయన అందుబాటులో లేరని సిబ్బంది చెబుతున్నారు. విద్యార్థిని మృతదేహాన్ని భైంసా ఏరియా ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం. ఆసుపత్రి వద్ద పోలీసులు కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేసి వార్త ప్రతినిధులను లోపలికి ఆనుమతించలేదు. ప్రాథమిక సమాచారం ప్రకారం వనపర్తి జిల్లాకు చెందిన ఆర్. వసంతగా మృతురాలిని గుర్తించినట్లు తెలిసింది.ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించినట్లు తెలిపారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. ఇటీవల బాసర విద్యాసంస్థలో చోటు చేసుకుంటున్న వరుస ఘటనల నేపథ్యంలో విద్యార్థులు తల్లిదండ్రులో ఆందోళన నెలకొంది.
అఫ్గానిస్థాన్ జట్టుకు కొత్త కోచ్.. ఎవరంటే..
అఫ్గానిస్థాన్ జట్టుకు కొత్త కోచ్ రానున్నారు. టి-20 ప్రపంచకప్ నుంచి గ్రూప్ దశలోనే ఎలిమినేట్ అయిన అఫ్గాన్ జట్టు కోచ్ పదవి నుంచి జొనాథన్ ట్రాట్ తప్పుకున్నారు. ఆయన స్థానంలో రిచర్డ్ పైబస్ను నియమిస్తున్నట్లు అఫ్గానిస్థాన్ క్రికెట్ బోర్డు ప్రకటించింది. వచ్చే నెలలో శ్రీలంకతో జరగనున్న పరిమిత ఓవర్ల సిరీస్ నుంచి పైబస్ బాధ్యతలు చేపట్టనున్నట్లు వెల్లడించింది. ఇంగ్లండ్కు చెందిన పైబస్ ఒకే ఒక్క లిస్ట్ ఎ మ్యాచ్ ఆడినప్పటికీ.. కోచ్గా మంచి అనుభవం ఉంది. 2013 నుంచి 2019 వరకూ అతడు వెస్టిండీస్ జట్టుకు హెడ్ కోచ్గా వ్యవహరించాడు. అతడు విండీస్ డైరెక్టర్ ఆఫ్ క్రికెట్గా ఉన్నప్పుడే ఆ జట్టు పురుషుల, మహిళల, అండర్-19 ప్రపంచకప్ ట్రోఫీలు సాధించాయి.
యూట్యూబర్ కోమలి సూసైడ్ నోట్.. పోలీసుల అదుపులో ప్రియుడు
సోషల్ మీడియాలో తనదైన శైలిలో వీడియోలు చేస్తూ ఎంతోమంది అభిమానం సంపాదించుకున్న యువ యూట్యూబర్ కోమలి(21) ఆత్మహత్యకు పాల్పడింది. మణికొండలోని చిత్రపురి కాలనీలో తన గదిలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కోమలి ఆత్మహత్యకు ప్రేమ వ్యవహారమే ప్రధాన కారణమని తెలుస్తోంది. ఆమె ప్రియుడు అఖిల్ రెడ్డితో విభేదాలు రావడంతో ఏడాది క్రితం ఇద్దరు బ్రేకప్ చెప్పుకున్నారు. ఈ నేపథ్యంలోనే మనస్తాపానికి గురైన ఆమె ఆత్మహత్యకు పాల్పడింది. ఈ కేసులో భాగంగా.. కోమలి ప్రియుడు అఖిల్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆత్మహత్యకు ముందు కోమలి.. ఓ సూసైడ్ నోట్ రాసినట్లు పోలీసులు గుర్తించారు. ఆ లెటర్లో ‘నేను జీవితంలో ముందుకు సాగడానికి భయపడుతున్నా.. అతను నా వాడు కాదనీ తెలుసు. అతను నాతో ఉండటానికి కూడా ప్రయత్నించడం లేదు. కానీ నా హృదయం అతని కోసం ఇంకా ఎదురుచూస్తూనే ఉంది.. ఇంకా ఆశిస్తూనే ఉంది. ఏదో ఒకరోజు అతను నన్నే ఎంచుకుంటాడని నా మనసు చెబుతోంది. అందుకే ముందుకు సాగడం అసాధ్యంగా అనిపిస్తోంది. ఎందుకంటే నేను చివరికి వెనక్కి తిరిగి నడిచివెళ్లిన క్షణంలో.. అతను తిరిగొచ్చి నన్ను వెతికితే...’ అని రాసుకొచ్చింది. కోమలి సూసైడ్ నోట్ ప్రతి ఒక్కరి హృదయాలను కలచివేస్తోంది
TTD TEMPLE |జూబిలీహిల్స్లో మహా వైభవంగా బ్రహ్మోత్సవాలు
TTD TEMPLE | జూబిలీహిల్స్లో మహా వైభవంగా బ్రహ్మోత్సవాలు TTD TEMPLE |
దళారులను నమ్మి మోసపోవద్దు. కొనుగోలు కేంద్రాన్ని తనిఖీ చేసిన జిల్లా జాయింట్ కలెక్టర్
Nani’s Bloody Romeo Latest Updates
Natural Star Nani celebrated his birthday recently and the official announcement of his upcoming movie Bloody Romeo was made. The film is said to be a high voltage actioner and Nani plays a Gangster in this expensive film. Sujeeth is the director and Venkat Boyanapalli is the producer. Nani is currently busy with the shoot […] The post Nani’s Bloody Romeo Latest Updates appeared first on Telugu360 .
ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలి ..
ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలి .. టి పి యూఎస్ చిట్యాల మండల శాఖ
సిఇఐఆర్ సేవలతో 122 మొబైల్ ఫోన్లు అందజేత
సిఇఐఆర్ సేవలతో 122 మొబైల్ ఫోన్లు అందజేత సిఇఐఆర్తో 122 ఫోన్ల రికవరీ..2589కు
బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై తహసీల్దార్ సమీక్ష
బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై తహసీల్దార్ సమీక్ష గంపలగూడెం, ఆంధ్రప్రభ : జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన
ఆకట్టుకున్న విద్యార్థుల విద్యాబోధన
విద్యార్థులు కష్టపడి చదవాలిగిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో ఘనంగా స్వయంపాలన దినోత్సవం స్టేషన్
Rs.1,37,509 |నిధుల దుర్వినియోగంపైకఠిన చర్యల సిఫార్సు…
Rs.1,37,509 | నిధుల దుర్వినియోగంపైకఠిన చర్యల సిఫార్సు… రామచంద్రపురం మున్సిపల్ అధికారులపై క్రమశిక్షణా
ఇకనుండి వాట్సాప్ లోనే విద్యుత్ సేవలు..
దండేపల్లి, ఆంధ్రప్రభ : ఇకనుండి విద్యుత్ సమస్యల పరిష్కారానికి వాట్సాప్ చాట్ ద్వారానే
యూట్యూబర్ అన్వేష్కి లుక్ఔట్ నోటీసులు
హైదరాబాద్: ప్రముఖ యూట్యూబర్ అన్వేష్పై లుక్ఔట్ నోటీసులు జారీ అయ్యాయి. గతేడాది నమోదైన కేసులో పంజాగుట్ట పోలీసులు ఈ నోటీుసులు ఇచ్చారు. సోషల్మీడియాలో అన్వేష్ వివాదస్పద వ్యాఖ్యలు చేశారని.. నటి కరాటే కళ్యాణి ఫిర్యాదు చేశారు. దీంతో అప్పట్లో ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇప్పుడు లుక్ఔట్ నోటీసులు జారీ చేశారు. విశాఖకు చెందని అన్వేష్ విదేశాల్లో ఉంటూ యూట్యూబ్ ఛానల్ నిర్వహిస్తున్నాడు. భక్తుల మనోభావవాలు దెబ్బతీసేలా అసభ్యంగా అతడు వీడియో విడుదల చేసిన విషయం తెలిసిందే.
Raja Singh : రాజాసింగ్ రీ ఎంట్రీకి అంతా సిద్ధమయిందా?
గోషామహల్ రాజాసింగ్ త ను బీజేపీ తిరిగి పార్టీలో చేర్చుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి
Chay’s Vrushakarma Glimpse Date Locked
Curiosity turns into anticipation as Naga Chaitanya ventures into unexplored terrain with Vrushakarma, a mythical thriller that signals a bold shift in scale, setting, and storytelling. Marking his first association with Karthik Dandu of Virupaksha fame, the film has steadily built intrigue through its promotional material. The makers have now confirmed that the film’s first […] The post Chay’s Vrushakarma Glimpse Date Locked appeared first on Telugu360 .
YSRCP : డయేరియా మరణాలన్నీ ప్రభుత్వ హత్యలే
డయేరియా ప్రబలిన ప్రాంతాల్లో వైసీపీకి చెందిన మాజీ మంత్రులు పర్యటించారు
Chandrababu : విధ్వంసమైన పాలనను గాడిలో పెడుతున్నాం
గత పాలనలో రాష్ట్రం విధ్వంసమైందని చంద్రబాబు అన్నారు
పెళ్లి మండపంలో వధువుపై కాల్పులు
బీహార్ లో పెళ్లి జరుగుతున్న సమయంలో షాకింగ్ ఘటన జరిగింది
Mother&Daughter |చదువు లేదా ఉద్యోగం కోసం దూరం వెళ్లే కూతురికి తల్లి బొట్టు
యూట్యూబర్ అన్వేష్ పై లుకౌట్ నోటీసులు
యూట్యూబర్ అన్వేష్ పై లుకౌట్ నోటీసులు
దవాఖానకొచ్చాడు అనంత లోకానికి వెళ్ళాడు
దవాఖానకొచ్చాడు అనంత లోకానికి వెళ్ళాడు వెల్దండ, ఆంధ్రప్రభః చారకొండ మండలం సిరసనగండ్ల గ్రామానికి
స్వామి గౌడ్కు అధికారుల ఘన నివాళి..
చౌటుప్పల్, ఆంధ్రప్రభ: చౌటుప్పల్ మున్సిపల్ చైర్మన్ మొగుదాల పావని రమేష్ గౌడ్ మామ
ప్రయోగాల బోధనతో విద్యార్థులకు సులభ అవగాహన: రాజేశ్వర్రావు
దండేపల్లి, ఆంధ్రప్రభ: ప్రయోగాల ద్వారా బోధిస్తే విద్యార్థులకు పాఠ్యాంశాలు సులభంగా అర్థమవుతాయని దండేపల్లి
ఆవును దేవతగా పూజిస్తున్న కుటుంబం
ఆవును దేవతగా పూజిస్తున్న కుటుంబం 15 సంవత్సరాలుగా పాలను అందిస్తున్న గోమాతమహారాష్ట్ర నుంచి
మహిళలని అభివృద్ధి పరచడమే ప్రభుత్వ లక్ష్యం
వెల్దండ, ఆంధ్రప్రభ : మహిళ సంక్షేమానికి పెద్దపీట వేయాలనె ద్రుడ సంకల్పంతో రాష్ట్ర
స్క్రైబ్ సహాయంతో ఇంటర్ పరీక్షలు రాసిన దివ్యాంగులు..
దండేపల్లి, ఆంధ్రప్రభ : ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలు బుధవారం ప్రారంభం కావడంతో
72.69 cr |త్వరితగతిన పూర్తి చేయాలి…
72.69 cr | త్వరితగతిన పూర్తి చేయాలి… 72.69 cr | కర్నూలు
క్రీడా మైదానం కేటాయించాలి.. జూనియర్ డాక్టర్ల సమస్యలు పరిష్కరించాలిమెడికల్ కళాశాల స్థాపించి 13
వరంగల్లో రూ.2 లక్షలకే ఘనంగా పెళ్లి #Warangal #WeddingOffer #2LakhWedding #BudgetWedding
ఏ సమస్యైనా గంభీర్కి అతడే కావాలి.. మాజీ క్రికెటర్ ఎగతాళి
ఐసిసి టి-20 ప్రపంచకప్లో భాగంగా సౌతాఫ్రికాతో జరిగిన సూపర్-8 మ్యాచ్లో భారత్ ఔటమి పాలైన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్లో అక్షర్ పటేల్ను పక్కన పెట్టి.. వాషింగ్టన్ సుందర్ని ఆడించడంపై విమర్శలు వస్తున్నాయి. తాజాగా మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ సుందర్ని సెలెక్ట్ చేయడంపై కోచ్ గంభీర్ని ఎగతాళి చేశారు. అన్ని సమస్యలకు సుందరే పరిష్కారమని గంభీర్ భావిస్తున్నారని సంజయ్ సెటైర్లు వేశారు. ‘ఆయుర్వేదంలో కొన్ని మందులను తలనొప్పి, కడపునొప్పి కూడా సర్వరోగ నివారిణిలా వాడతారు. అయితే గౌతమ్ గంభీర్ సైతం అన్ని సమస్యలకు పరిష్కారంలా వాషింగ్టన్ సుందర్ని చూస్తున్నారు. బ్యాటింగ్లో సమస్యా.. వాషింగ్టన్ సుందర్! బౌలింగ్లో సమస్యా.. వాషింగ్టన్ సుందర్! అంటున్నారు. అతడిని ఏకంగా ఐదో స్థానానికి ప్రమోట్ చేశారు. అతడి తర్వాత రింకు సింగ్, హార్థిక్ పాండ్యను బ్యాటింగ్కి పంపారు’ అని సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఫాస్ట్ బౌలింగ్ విషయాన్ని పక్కనపెట్టి.. స్లో బాల్స్ ఎలా ఆడాలో కూడా ప్రాక్టీస్ చేయండి. భారత బ్యాటర్లు స్లో బాల్స్, స్పిన్నర్లను ఆడలేకపోతున్నారు. ముఖ్యంగా కెప్టెన్ నెమ్మదిగా వచ్చే బంతుల విషయంలో ఇబ్బంది పడుతున్నాడు’ అని సంజయ్ పేర్కొన్నారు.
Shukra Dosha |శుక్రగ్రహ దోష లక్షణాలు, ఆరోగ్య సమస్యలు మరియు ప్రభావవంతమైన పరిహారాలు
Shukra Dosha |రాశి చక్రంలో శుక్రగ్రహ దోష కారణాలు, ప్రభావాలు, నివారణ మార్గాలు
ఉట్నూర్, ఆంధ్రప్రభ ; గిరిజన సంక్షేమ శాఖ ఆశ్రమ వసతి గృహంలో పనిచేస్తున్న

22 C