సమావేశంలో మాట్లాడుతున్న 18 వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి శ్రీనివాసరావు
సమావేశంలో మాట్లాడుతున్న 18 వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి శ్రీనివాసరావు మద్యం వ్యాపారిని
Andhra Prabha Smart Edition |Andhra Pradesh/Telangana
ఆంధ్రప్రభ స్మార్ట్ ఎడిషన్ 09-02-2026, 4.00PM ts కేసీఆర్ను తిట్టినోళ్లను వదిలిపెట్టం
Election |బీజేపీ అభ్యర్థుల గెలుపునకు నాయకుల ప్రచారం
Election | బీజేపీ అభ్యర్థుల గెలుపునకు నాయకుల ప్రచారం Election | పరకాల,
ఆడబిడ్డగా ఆదరించింది.. అభివృద్ధి చేసుకుందాం.. పాల్వంచ 9 ఫిబ్రవరి (ఆంధ్రప్రభ): ఇంటి ఆడబిడ్డగా
Gold medals |రాష్ట్రస్థాయి కరాటే పోటీల్లో గోల్డ్ మెడల్స్….
Gold medals | రాష్ట్రస్థాయి కరాటే పోటీల్లో గోల్డ్ మెడల్స్…. Gold medals
Brs l రేవూరి ప్రకాష్ రెడ్డి పరకాలలో ఏం అభివృద్ధి చేశావని ఓట్లు అడగడానికి వెళుతున్నావు..?
Brs l రేవూరి ప్రకాష్ రెడ్డి పరకాలలో ఏం అభివృద్ధి చేశావని ఓట్లు
అభివృద్ధి కోసం ప్రజల మద్దతుతో గెలవబోతున్న
అభివృద్ధి కోసం ప్రజల మద్దతుతో గెలవబోతున్న 11వ వార్డు బిజెపి అభ్యర్థి జయశ్రీ
Star Award |రైజింగ్ స్టార్ అవార్డు..
Star Award | రైజింగ్ స్టార్ అవార్డు.. Star Award | వేల్పూర్,
తరుణ్ భాస్కర్.. ‘గాయపడ్డ సింహం’ ట్రైలర్ విడుదల
హైదరాబాద్: ‘పెళ్లి చూపులు’ సినిమాతో దర్శకుడిగా తెలుగు వెండితెరకు పరిచయం అయ్యారు తరుణ్ భాస్కర్. ఆ తర్వాత నటుడిగానూ కొన్ని సినిమాల్లో అలరించారు. తాజాగా ‘ఓం శాంతి శాంతి శాంతిః’ అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించారు. ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే తరుణ్ భాస్కర్ లేటెస్ట్ చిత్రం ‘గాయపడ్డ సింహం’. కశ్వప్ శ్రీనివాస్ ఈ సినిమాకు దర్శకుడు. ఫరియా అబ్దుల్లా, మానస చౌదిరి తదితరులు కీలక పాత్రల్లో నటించారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ను విడుదల చేశారు. ట్రైలర్ ఆద్యంతం వినోదాత్మకంగా ఉంది. ఈ సినిమా త్వరలో విడుదల కానుంది. కాగా, తరుణ్ భాస్కర్ ప్రస్తుతం దర్శకుడిగా ‘ఈ నగరానికి ఏమైంది’ సీక్వెల్ని తెరకెక్కిస్తున్నారు. ఈ ఏడాది అక్టోబర్/నవంబర్లో ఈ సినిమా విడుదల అవుతుందని తెలుస్తోంది. ఈ వైపు దర్శకుడిగా చిత్రాలు తెరకెక్కిస్తూనే.. నటుడిగా తరుణ్ భాస్కర్ తనలోని టాలెంట్ని ప్రేక్షకుల ఎదుట నిరూపించుకుంటున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు ‘గాయపడ్డ సింహం’ ట్రైలర్ను చూసేయండి..
KTR |రెండేళ్ల తర్వాత వచ్చేది మేమే
KTR | రెండేళ్ల తర్వాత వచ్చేది మేమే పాతాళంలో దాక్కున్నా విడిచిపెట్టంభూపాలపల్లి ప్రచారంలో
Chandrababu Naidu Pushes Polavaram Funding, Holds Key Secretariat Review on State Priorities
Andhra Pradesh Chief Minister Chandrababu Naidu has stepped up efforts to secure long-pending funds for the Polavaram irrigation project, making it the central focus of his latest visit to New Delhi. The visit is aimed at accelerating financial approvals, clearing reimbursement dues, and ensuring uninterrupted progress on what is widely seen as the state’s most […] The post Chandrababu Naidu Pushes Polavaram Funding, Holds Key Secretariat Review on State Priorities appeared first on Telugu360 .
డిజిటల్ ఆర్థిక మోసాలపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు
ఢిల్లీ: డిజిటల్ ఆర్థిక మోసాలపై సుప్రీంకోర్టు విచారణ జరిపింది. డిజిటల్ మోసాల వల్ల రూ.54 వేల కోట్లు కొల్లగొట్టారని, ఇది భారీ దోపిడీ అంటూ ఆందోళన వ్యక్తం చేసింది. డిజిటల్ మోసాలపై ఆర్బీఐ, బ్యాంకులు తక్షణ చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. బ్యాంకు అధికారుల వల్లే డిజిటల్ మోసాలు జరుగుతున్నాయని సుప్రీంకోర్టు తెలిపింది.
Ranveer Singh’s Exit from Don 3 Heading for a Legal Battle?
Don 3 has to be directed by Farhan Akhtar. After Shah Rukh Khan’s exit from the film, Ranveer Singh came on to the board to play the lead role. The film witnessed multiple delays due to various reasons. After the release of Dhurandhar, news broke out that Ranveer Singh is out of the project. As […] The post Ranveer Singh’s Exit from Don 3 Heading for a Legal Battle? appeared first on Telugu360 .
మరో కేసులో అంబటి రాంబాబుకు 14 రోజుల రిమాండ్
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు(Ambati Rambabu)కు న్యాయస్థానంలో మరోసారి చుక్కెదురైంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై అనుచిత వ్యాఖ్యల కేసులో ఇప్పటికే రిమాండ్లో ఉన్న ఆయనకు, పాత కేసు ఒకటి ఇప్పుడు మరిన్ని చిక్కులు తెచ్చిపెట్టింది. పట్టాభిపురం పోలీసులు గతంలో నమోదు చేసిన కేసులో గుంటూరు కోర్టు అంబటి రాంబాబుకు 14 రోజుల రిమాండ్ విధించింది. పీటీ వారెంట్పై గుంటూరుకు.. రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న అంబటి రాంబాబును […] The post మరో కేసులో అంబటి రాంబాబుకు 14 రోజుల రిమాండ్ appeared first on Visalaandhra .
Uttam |కోదాడలో 35వార్డులూ గెలుస్తాం
Uttam | కోదాడలో 35వార్డులూ గెలుస్తాం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి Uttam
Jana Nayagan Reaches Censor Revision Committee
Vijay’s last film Jana Nayagan was slated for January 9th release in a grand manner in theatres but the film was pushed because of the censor hurdles. Exactly, after a month, the film has now been referred to the Revision Committee. The makers objected to make changes suggested by the Censor Board officials and they […] The post Jana Nayagan Reaches Censor Revision Committee appeared first on Telugu360 .
అవినీతి రాజకీయాల పై అంతర్యుద్ధం..!
అవినీతి రాజకీయాల పై అంతర్యుద్ధం..! క్యాతన్ పల్లి, ఆంధ్రప్రభ: పేదోళ్ళ రాజ్య స్థాపన
Students |విద్యార్థులు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలి
Students | విద్యార్థులు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలి Students | అచ్చంపేట, ఆంధ్రప్రభ
రంగులు మార్చి.. ఏమార్చే కృత్రిమ చర్మం!#Science #PennState #4DPrinting #SmartSkin
పాలమూరు అభివృద్ధికి ప్రజల ముద్ర అవసరం…
పాలమూరు అభివృద్ధికి ప్రజల ముద్ర అవసరం… 49వ డివిజన్లో ప్రసన్న ఆనంద్ గౌడ్
తిడితే ఊరుకునేది లేదు… : కేటీఆర్
అన్న ఎన్టీఆర్ను, ఆ తర్వాత చంద్రబాబు, వైఎస్సార్, కిరణ్ కుమార్ రెడ్డి, కేసీఆర్లను చూశామని, కానీ రేవంత్ రెడ్డి లాంటి ముఖ్యమంత్రిని మనం చూడలేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యానించారు. హామీల గురించి అడిగితే తిడుతున్నారని, కానీ ఇంతమంది ముఖ్యమంత్రులను మనం చూసినా వారెవరూ ఇలా మాట్లాడలేదని అన్నారు.భూపాలపల్లి, పరకాలలో నిర్వహించిన మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, జయశంకర్ భూపాలపల్లి జిల్లాను రద్దు చేయనని ముఖ్యమంత్రి చెబుతున్నారని, అసలు ఆయన […] The post తిడితే ఊరుకునేది లేదు… : కేటీఆర్ appeared first on Visalaandhra .
Brs l 7 వ వార్డులో కారు జోరు..
Brs l 7 వ వార్డులో కారు జోరు.. ప్రచారంలో దుసుకుపోతున్న బీఆర్ఎస్
6th Ward |ఆలయాలు సంస్కృతికి నిదర్శనం
6th Ward | ఆలయాలు సంస్కృతికి నిదర్శనం 6th Ward | నర్సింహులపేట,
బిజెపి ఇంటింటి ప్రచార యాత్ర ఆలేరు, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా
కుప్పకూలిన ఇటలీ.. స్కాట్లాండ్ భారీ విక్టరీ
కోల్కతా: ఐసిసి ప్రపంచకప్లో భాగంగా ఈడెన్ గార్డెన్స్ వదికగా ఇటలీతో జరిగిన మ్యాచ్లో స్కాట్లాండ్ ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన స్కాట్లాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి207 పరుగులు చేసింది. అయితే ఈ లక్ష్య చేధనలో ఇటలీ కుప్పకూలింది. కేవలం 134 పరుగులు మాత్రమే చేసి ఆలౌట్ అయింది. స్కాట్లాండ్ బౌలర్ల ధాటికి ఇటలీ బ్యాటర్లు అల్లాడిపోయారు. బెన్ మానెంటి(52), హ్యారీ మానెంటి (37), జెజె స్మట్స్(22) మినహా ఎవరు మంచి స్కోర్ చేయలేదు. దీంతో ఇటలీ 134 పరుగులకే ఆలౌట్ కావడంతో స్కాట్లాండ్ ఈ మ్యాచ్లో 73 పరుగుల తేడాతో విజయం సాధించింది. స్కాట్లాండ్ బౌలింగ్లో లీస్క్్ 4, మార్క్ 2, డేవిడ్సన్, క్యూర్రీ, వీట్ తలో వికెటీశఆరు.
గాఢంగా ప్రేమించాడు... ప్రియురాలి పెళ్లి... ప్రియుడు ఆత్మహత్య
బెంగళూరు: ప్రియురాలు బ్రేకప్ చెప్పడంతో పాటు వివాహం చేసుకుంటున్నానని చెప్పి పెళ్లి చీర చూపించడంతో ప్రియుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన కర్నాటక రాష్ట్రం బెంగళూరులో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... కిరణ్ (26)అనే యువకుడు జిమ్ ట్రైనర్గా పని చేస్తున్నాడు. అతడికి మూడేళ్ల క్రితం ఓ యువతి పరిచయం కావడంతో ప్రేమలో పడ్డారు. ఇద్దరు కలిసి తిరిగారు. ప్రేమయాణంలో మునిగితేలుతుండగా ప్రియుడికి ప్రియురాలు షాక్ ఇచ్చింది. తనకు ఎంగేజ్మెంట్ అయ్యిందని పెళ్లి చేసుకుంటానని చెప్పింది. వివాహం క్యాన్సిల్ చేసుకోవాలని పలుమార్లు ప్రియురాలిని బతిమాలాడు. ఆమె వినిపించుకోకపోవడంతో అతడు మానసికంగా కుంగిపోయాడు. జిమ్ నుంచి ఇంటికి వచ్చిన తరువాత తన రూమ్లోకి వెళ్లిపోయాడు. గదిలో నుంచి అతడు బయటకు రాకపోవడంతో కుటుంబ సభ్యులు బలవంతంగా రూమ్ డోర్ను ఓపెన్ చేశారు. అతడు ఉరి వేసుకొని విగతజీవిగా కనిపించాడు. కుటుంబ సభ్యుల సమాచారం మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. తన కుమారుడి ప్రేమ పేరుతో నాటకమాడి, డబ్బులు తీసుకొని మోసం చేసిందని తల్లిదండ్రులు యువతిపై ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
తెలంగాణ ఉద్యమంలో కెసిఆర్ ను వెనక్కిలాగిందే కెటిఆర్: అద్దంకి
హైదరాబాద్: పనికిరాని సన్నాసి బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ వల్లే మాజీ సిఎం కెసిఆర్ నష్టపోయారని కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ తెలిపారు. చిల్లర, ఆవారగాళ్ల కంటే కెటిఆర్ ఎక్కువ మాట్లాడుతున్నారని అన్నారు. కెటిఆర్ పై అద్దంకి దయాకర్ తీవ్ర విమర్శలు చేశారు. తెలంగాణ ఉద్యమంలో తానెక్కడున్నాడని అంటూ అద్దంకి ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమంలో కెసిఆర్ ను వెనక్కిలాగిందే కెటిఆర్ అని, ఫోన్ ట్యాపింగ్, దొంగ పనులు చేసుకుంటూ బతుకుతున్నావ్ అని మండిపడ్డారు. తెలంగాణకు పట్టిన శని కెటిఆర్ అని, తెలంగాణ తమ జాగీర్ కాదు.. ప్రజలు తమ తోలు తీస్తారని హెచ్చరించారు. తమ పార్టీని తానే చంపేసుకుంటున్నావని అందుకే వదిలేశామని అద్దంకి దయాకర్ పేర్కొన్నారు.
YSRCP : పదవి ఉంటేనే బయటకు వస్తారా... లేకుంటే ఇల్లు వదలరా?
ధర్మాన సోదరులు వైసీపీలో పెద్దగా యాక్టివ్ గా లేరు.
Swayambhu Teaser to release in three cities
Nikhil Siddhartha has been working continuously on his historical warrior epic, Swayambhu for over three years. In the direction of Bharat Krishnamachari, the movie is produced by Bhuvan and Sreekar on a huge scale. Now, the makers have announced their huge promotional plan to release teaser in three major Indian Cities. The Telugu teaser will […] The post Swayambhu Teaser to release in three cities appeared first on Telugu360 .
Prakash Raj Clarifies on Spirit Speculations
It all started on Sunday and the speculation was all over in no time. Veteran actor Prakash Raj is out of Spirit due to creative differences with the film’s director Sandeep Reddy Vanga. The news broke the internet and the actor has now stepped in to issue a clarification about the rumors. He said that […] The post Prakash Raj Clarifies on Spirit Speculations appeared first on Telugu360 .
Digitalization |పాత పద్ధతుల్లోనే కొనసాగించాలి
Digitalization | పాత పద్ధతుల్లోనే కొనసాగించాలి Digitalization | ఉరవకొండ రూరల్, ఆంధ్రప్రభ
CCTV |లా స్టూడెంట్ ను కాల్చిచంపి… తనూ కాల్చుకొని…
CCTV | లా స్టూడెంట్ ను కాల్చిచంపి… తనూ కాల్చుకొని… CCTV |
Doctors |మెడికల్ క్యాంపునకు అనూహ్య స్పందన..
Doctors | మెడికల్ క్యాంపునకు అనూహ్య స్పందన.. Doctors | భవానిపురం, ఆంధ్రప్రభ
study|విదేశీ చదువు.. ఇక సులువు
study|విదేశీ చదువు.. ఇక సులువు ఆంధ్రప్రభ వెబ్డెస్క్ : విదేశీ విద్య పేదలకు
ఎల్లమ్మ ఆలయంలో చోరీ యత్నం #Crime #Nizamabad #Navipet #Police
Waqf Board |మైనారిటీల ఆస్తులను ప్రైవేటుకు అప్పగించొద్దు
Waqf Board | మైనారిటీల ఆస్తులను ప్రైవేటుకు అప్పగించొద్దు Waqf Board |
పనిచేసే వారికి పట్టం కట్టాలి టిపిసిసి ప్రధాన కార్యదర్శి శ్రీనుబాబుఒకటో వార్డు అభ్యర్థి
శాలువాతో సన్మానించిన శ్రీను బాబు
మంథని, ( జనంసాక్షి) : పెద్దపల్లి జిల్లా మంథని నియోజకవర్గ పరిధిలోని పాలకుర్తి మండలం కన్నాల సర్పంచ్ గా …
ప్రజా మద్దతులో ముందున్న విజేత ఏసీ గుర్తుకే ఓటెయ్యండి ఏ కష్టం వచ్చినా
700 Crores |లిక్కర్ స్కామ్ కేసులో చుక్కెదురు
700 Crores | లిక్కర్ స్కామ్ కేసులో చుక్కెదురు 700 Crores |
కాంగ్రెస్ కు ఓటు వేస్తే ప్రజలను ముంచుతారు: కెటిఆర్
హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వం దొంగ హామీలతో ప్రజలను మోసం చేశారని, అబద్ధాల హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ఆరోపించారు. సిఎం రేవంత్ రెడ్డికి రాష్ట్రాన్ని నడపడం చేతకావడం లేదు అని అన్నారు. భూపాలపల్లిలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం సందర్భంగా ఆయన మాట్లాడారు. ఎన్నికల ముందు ఇచ్చిన 6 గ్యారెంటీలు ఏమయ్యాయి? అని ఇలాంటి బూతుల సిఎంను ఎప్పుడైనా చూశామా? అని ముఖం బాగోలేదని అద్దం పగలగొడతామా? అని కెటిఆర్ ప్రశ్నించారు. తెలంగాణను ఆగం చేసిందే కాంగ్రెస్ పార్టీ అని సింగరేణిని రేవంత్ రెడ్డి.. ఆయన బావమరిదికి రాసిచ్చారని విమర్శించారు. ఓటుకు నోటు చివరి దశకు రావడంతో ఫోరెన్సిక్ పత్రాలు తగలబెట్టారని, కాంగ్రెస్ కు ఓటు వేస్తే ప్రజలను ముంచుతారని మండిపడ్డారు. రూ.4వేలు పింఛన్, తులం బంగారం వచ్చినవారు.. 2 వేల పింఛన్, రైతు బంధు వచ్చిన వారు.. కారు గుర్తుకు ఓటు వేసి అన్ని వార్డుల్లో బిఆర్ఎస్ ను గెలిపించాలని కోరారు. అధికారంలోకి రావడం పక్కా.. నకరాలు చేసే పోలీసుల తోకలు కత్తిరించడం పక్కా అని కెటిఆర్ హెచ్చరించారు.
Nani’s The Paradise: Aaya Sher To Offer Goosebumps
Natural Star Nani is pushing the limits once again as The Paradise races forward with an intense shooting schedule in Hyderabad. Director Srikanth Odela, known for crafting raw and high-voltage cinematic worlds, is mounting the film on an imposing scale, and the latest schedule is proof of it. The team has begun filming Nani’s thunderous […] The post Nani’s The Paradise: Aaya Sher To Offer Goosebumps appeared first on Telugu360 .
CM Nara Chandrababu Naidu |సమీక్షా సమావేశం నిర్వహణ …
CM Nara Chandrababu Naidu | సమీక్షా సమావేశం నిర్వహణ … CM
మళ్లీ షాకిచ్చిన బంగారం, వెండి ధరలు
బంగారం, వెండి ధరలు నేడు మళ్లీ పెరిగాయి.
ఏపీలో త్వరలో నంది నాటకోత్సవాలు: మంత్రి కందుల దుర్గేశ్
రాష్ట్రంలో త్వరలోనే నంది నాటకోత్సవాలు నిర్వహించడంతో పాటు నంది అవార్డుల ప్రదాన కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు ఏపీ పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కందుల దుర్గేశ్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ, ఎన్టీఆర్ జిల్లా అధికారులు, మల్లెతీగ సాహిత్య సేవా సంస్థ ఆధ్వర్యంలో విజయవాడ పున్నమి ఘాట్ వద్ద బోధిసిరి బోటులో నిర్వహించిన ‘కృష్ణాతీరం కవితాహారం్ణ కార్యక్రమంలో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో కుంటుపడిన సాంస్కృతిక రంగాన్ని మళ్లీ గాడిలో […] The post ఏపీలో త్వరలో నంది నాటకోత్సవాలు: మంత్రి కందుల దుర్గేశ్ appeared first on Visalaandhra .
తల్లి ప్రైవేటు ఫోటోలను భాయ్ ఫ్రెండ్ కు పంపించిన కూతురు
బెంగళూరు: తల్లి ప్రైవేటు వీడియోలను ప్రియుడికి కూతురు పంపించిన సంఘటన కర్నాటక రాష్ట్రం రాజధాని బెంగళూరులో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...బెంగళూరులో ఓ యువతి(23) బిబిఎ చదువుతోంది. తన తల్లితండ్రి, సోదరితో కలిసి నివసిస్తోంది. తండ్రి వంట మనిషిగా పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తుండగా తల్లి గృహిణిగా ఉంది. కూతురు చదువుకుంటుండడంతో ఆమెకు తండ్రి స్మార్ట్ ఫోన్ కోనిచ్చాడు. గత కొన్ని రోజులు ఓ యువకుడితో కూతురు మాట్లాడుతున్నట్టుగా అనుమానం వచ్చింది. పలుమార్లు కూతురిని నిలదీసిన ఎటువంటి సమాధానం లేకపోవడంతో పాటు స్మార్ట్పోన్ లాక్కు ఇతరులకు ఇవ్వలేదు. దగ్గరి బంధువుల చేత ఆమెకు కౌన్సిలింగ్ ఇప్పించి ఫోన్ లాక్ తీశారు. అందులో తల్లితో పాటు పెద్దమ్మకు సంబంధించిన ప్రైవేటు వీడియోలు కనిపించడంతో ఒక్కసారిగా షాక్ తిన్నారు. ఆ వీడియోలనే తన ప్రియుడికి పంపించినట్టుగా తెలిపింది. వెంటనే తల్లిదండ్రులు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇంటి దొంగను ఈశ్వరుడైన పట్టుకోలేడని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
TDP : అఖిలప్రియ vs ఏవీ సుబ్బారెడ్డి.. నాయకత్వం జోక్యం చేసుకోదా?
ఆళ్లగడ్డ టీడీపీ ఎమ్మెల్యే అఖిలప్రియకు, టీడీపీ నేత ఏవీ సుబ్బారెడ్డికి మధ్య ఘర్షణలు తీవ్ర స్థాయికి చేరుకున్నాయి
Telangana |ఒంటిపై డీజిల్ పోసుకొని..
Telangana | ఒంటిపై డీజిల్ పోసుకొని.. Telangana | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్
మూడు వికెట్లు కోల్పోయి.. లక్ష్య చేధనలో కష్టాల్లో ఇటలీ
కోల్కతా: ఐసిసి టి-20 ప్రపంచకప్లో భాగంగా ఈడెన్ గార్డెన్స్ వేదికగా.. స్కాట్లాండ్తో జరుగుతున్న మ్యాచ్లో ఇటలీ జట్టు కష్టాల్లోపడింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన స్కాట్లాండ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 207 పరుగులు చేసింది. అయితే ఈ లక్ష్య చేధనలో ఇటలీ తడబడుతోంది. ఇన్నింగ్స్ మొదటి బంతికే ఓపెనర్ జెస్టిన్ మోస్క(0) ఔట్ అయ్యాడు. ఆ తరవ్ాత దూకుడుగా ఆడుతున్న జెజె స్మట్స్(22), అంటోనీ మోస్క(13) పెవిలియన్ చేరారు. ప్రస్తుతం క్రీజ్లో హారీ(4), బెన్(1) ఉన్నారు. స్కోర్ 5 ఓవర్లల 41-3గా ఉంది. ఈ మ్యాచ్లో విజయం సాధించాలంటే.. ఇటలీ 90 బంతుల్లో 167 పరుగులు చేయాలి.
Collector |ప్రజలకు సంక్షేమ పథకాలు చేరువలో ఉండాలి..
Collector | ప్రజలకు సంక్షేమ పథకాలు చేరువలో ఉండాలి.. Collector | నంద్యాల
Revanth Reddy : మున్సిపల్ ఎన్నికలపై మంత్రులకు రేవంత్ ఆదేశం
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులకు మున్సిపల్ ఎన్నికలపై దిశానిర్దేశం చేశారు
సీఎం అధ్యక్షతన కీలక సమీక్షా సమావేశంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన మంత్రులు, వివిధ శాఖల కార్యదర్శులతో కీలక సమీక్షా సమావేశం సోమవారం ప్రారంభమైంది. సీఎస్ కె.విజయానంద్ స్వాగతోపన్యాసం చేశారు. ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. పల్లె పండగ కార్యక్రమం కింద గత ఏడాది రూ.2,500 కోట్లు మంజూరు చేస్తే, ఇప్పుడు 2.0 కింద రూ.5,700 కోట్లు, అడివితల్లి బాటకు రూ.1,005 కోట్లు, సాస్కికి రూ.2,123 కోట్లు.. మొత్తం […] The post ఫలితాలే ముఖ్యం… appeared first on Visalaandhra .
GPS Trailer: Wild Mix Of Comedy, Confusion, Chaos
Gaayapadda Simham is shaping up to be one of the quirkiest entertainers of the year, with Tharun Bhascker joining forces with first-time director Kasyap Sreenivas for a story that blends satire, emotion, and unapologetic madness. The newly released traiser gives a lively peek into the film’s eccentric universe. The protagonist grows up idolizing the American […] The post GPS Trailer: Wild Mix Of Comedy, Confusion, Chaos appeared first on Telugu360 .
Accidentally |భవనంపై నుంచి పడి..
Accidentally | భవనంపై నుంచి పడి.. Accidentally | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్
Video: Santosh Sobhan Exclusive Interview Promo
Video: Santosh Sobhan Exclusive Interview The post Video: Santosh Sobhan Exclusive Interview Promo appeared first on Telugu360 .
Gold rates|ఆగనిది నా అడుగు.. *ఎక్కడికి నీ పరుగు ఎందుకని ఈ ఉరుకు..
ఆశీర్వదించండి అందుబాటులో ఉంటా…
ఆశీర్వదించండి అందుబాటులో ఉంటా… క్యాతన్ పల్లి, ఆంధ్రప్రభ : క్యాతన్ పల్లి మున్సిపల్
బెల్లంపల్లి 15వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి చింతల వసంత ప్రచార ప్రభంజనం
బెల్లంపల్లి 15వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి చింతల వసంత ప్రచార ప్రభంజనం హస్తం
మేడిపల్లి పరిధిలో దొంగల హల్చల్ రూ.60 వేల నగదు మాయం #Pratapsingaram #Medipally #Hyderabad
హైదరాబాద్ డిప్యూటీ మేయర్ ఎన్నికల ప్రచారం
హైదరాబాద్ డిప్యూటీ మేయర్ ఎన్నికల ప్రచారం ఆలేరు, ఆంధ్రప్రభ: యాదాద్రి భువనగిరి జిల్లా
Zilla Parishad |మండల ప్రత్యేక అధికారిగా….
Zilla Parishad | మండల ప్రత్యేక అధికారిగా…. Zilla Parishad | ములుగు
అమెరికా టీ-20 ప్రపంచకప్ జట్టులో నంద్యాల జిల్లా కుర్రాడు
వృత్తిరీత్యా అమెరికాలో స్థిరపడిన నంద్యాల జిల్లా సంజామల మండలం కలమలపురి గ్రామానికి చెందిన ముక్కమల్ల నాగేశ్వర్ రెడ్డి-లక్ష్మి దంపతుల కుమారుడు ముక్కమల్ల సాయితేజ అంతర్జాతీయ క్రికెట్లో మరో కీలక అడుగు వేశాడు.టీ20 ప్రపంచకప్ తొలి మ్యాచ్లో భాగంగా భారత్తో జరిగిన పోరులో అమెరికా (యుఎస్ఏ) జట్టు తరఫున అతడు మైదానంలోకి దిగాడు.చిన్నతనం నుంచే క్రికెట్పై అపారమైన ఆసక్తి కలిగిన సాయితేజ, చదువుతో పాటు హైదరాబాద్లోని వీవీఎస్ లక్ష్మణ్ క్రికెట్ అకాడమీలో శిక్షణ పొందుతూ తన ఆటను మెరుగుపరుచుకున్నాడు. […] The post అమెరికా టీ-20 ప్రపంచకప్ జట్టులో నంద్యాల జిల్లా కుర్రాడు appeared first on Visalaandhra .
అధికారులకు ఉదాసీనత వద్దు: పవన్
అమరావతి: క్షేత్రస్థాయిలో ఉదాసీనత వద్దని ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అధికారులకు తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన మంత్రులు, కార్యదర్శులో జరిగిన భేటీలో పవన్ మాట్లాడారు. తాము నాలుగుగోడల మధ్య కూర్చునే వ్యక్తులం కాదు అని, అంతా అద్భుతంగా ఉందని చెబుతున్నా, కొన్నిచోట్ల గ్యాప్స్ ఉన్నాయని హెచ్చరించారు. క్షేత్రస్థాయి నుంచి పైస్థాయి అధికారి వరకూ అందరూ బాధ్యత సక్రమంగా నిర్వర్తించాలని సూచించారు. అనుకున్న లక్ష్యాలను నిర్దేశించుకొని సమయానికి పూర్తి చేసుకోవాలని సూచించారు. పాలసీలు అమలు చేయాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్నామని పవన్ స్పష్టం చేశారు. జల్ జీవన్ మిషన్ ద్వారా పది వేల కోట్ల రూపాయల అభివృద్ధి పనులు ప్రారంభించామని, పల్లె పండుగ ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో 11328 కోట్లు వివిధు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని వివరించారు. అటవీ శాఖ అధ్వర్యంలో నగరంలో వనాలతో పాటు వివిధ అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతున్నామని ఆయన స్పష్టం చేశారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ప్రభుత్వం ఏర్పడిన తరువాత అమలు చేస్తున్న పథకాలపై సమీక్షలు జరుపుకుంటున్నామని పవన్ కల్యాణ్ వివరించారు.
అన్నమయ్య జిల్లాలో బర్డ్ ఫ్లూ కలకలం.. 24 వేల కోళ్ల మృతి
ఆందోళన వద్దు, జాగ్రత్తలు పాటించాలన్న నిపుణులుఏపీలోని అన్నమయ్య జిల్లాలో బర్డ్ ఫ్లూ వైరస్ మరోసారి తీవ్ర కలకలం సృష్టిస్తోంది. సదుం మండలంలోని మూడు గ్రామాల్లో వేలాది కోళ్లు అంతుచిక్కని రీతిలో మరణించడం స్థానికంగా ఆందోళనకు దారితీసింది. అధికారిక లెక్కల ప్రకారమే దాదాపు 24 వేలకు పైగా కోళ్లు మృత్యువాత పడ్డాయి. ఈ పరిణామంతో జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తమై నివారణ చర్యలు చేపట్టింది. వివరాల్లోకి వెళితే.. సదుం మండలంలోని పుట్టవాండ్లపల్లె, కంభంవారిపల్లె, అమ్మగారిపల్లె గ్రామాల్లోని కోళ్ల ఫారాల్లో […] The post అన్నమయ్య జిల్లాలో బర్డ్ ఫ్లూ కలకలం.. 24 వేల కోళ్ల మృతి appeared first on Visalaandhra .
జిల్లాలను రద్దు చేయం.. కొత్తవి ఏర్పాటు చేయం.. సీఎం స్పష్టత #SERP #Bhupalpally #WomenSHGs
BJP : ఆది వ్యాఖ్యలతో కూటమిలో ప్రకంపనలు
జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కూటమిలో ఇబ్బందికరంగా మారింది
అంబటి రాంబాబుకు బిగుస్తున్న ఉచ్చు
నేడు నాలుగు పిటిషన్లపై కోర్టు విచారణ.. రాజమండ్రి జైలు నుంచి గుంటూరుకు తరలింపు! పీటీ వారెంట్ పై నేడు తీర్పును వెలువరించనున్న గుంటూరు కోర్టు వైఎస్సార్సీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో ఇప్పటికే రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న ఆయనకు, పాత కేసులు ఇప్పుడు కొత్త తలనొప్పులు తెచ్చిపెడుతున్నాయి గత ఏడాది నవంబర్ 12న మెడికల్ కాలేజీల […] The post అంబటి రాంబాబుకు బిగుస్తున్న ఉచ్చు appeared first on Visalaandhra .
Terrorizers 111 : ఢిల్లీ బిక్కు బిక్కు Andhra prabha Detail Report
Terrorizers 111 : ఢిల్లీ బిక్కు బిక్కు Andhra prabha Detail Report
Results |డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు
Results | డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు Results |
క్వాంటం కంప్యూటింగ్ ద్వారా అమరావతికి రూపు రేఖలు : చంద్రబాబు
అమరావతి: ప్రపంచానికి మనమే క్వాంటం కంప్యూటర్లు అందిస్తామని ఎపి సిఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. ఎఐ, క్వాంటం కంప్యూటర్లు, డేటా సెంటర్లతో పెను మార్పులు వచ్చాయని అన్నారు. సిఎం అధ్యక్షతన మంత్రులు, కార్యదర్శులు, వర్చువల్ గా కలెక్టర్లు, ఎస్సిలు సమావేశం అయ్యారు. జిఎస్ డిపి వృద్ధిరేటు స్వర్ణాంధ్ర 2047 విజన్ లక్ష్యాలపై సిఎం సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎనర్జీపైనా దావోస్ లో ఎఐ టెక్నాలజీ గురించి ప్రధానంగా చర్చించామని, సంక్షేమ పథకాలు క్రమం తప్పకుండా అందుతున్నాయని అన్నారు. హామీల అమలులో ఇచ్చిన మాట నిలబెట్టుకున్నామని, ఎఐ ద్వారా ట్రిలియన్ డాలర్ల ఎకానమీ రానుందని చంద్రబాబు తెలియజేశారు. అంధకారం నుంచి వ్యవస్థలను కంట్రోల్ లోకి తెచ్చుకున్నామని, మూడేళ్లలో 19 నెలలుగా ఎన్నో కార్యక్రమాలు చేపట్టామని అన్నారు. అమరావతి బెస్ట్ సిటిగా మారుతుందని జోస్యం చెప్పారు. స్త్రీశక్తి పథకం తో 4 కోట్ల 29 లక్షల ఉచిత ప్రమాణాలు పూర్తి చేశామని, దీపం పథకంలో 2 కోట్ల సిలిండర్లు ఇచ్చామని అన్నారు. సూపర్ 6 లో తల్లికి వందనం మాట నిలబెట్టుకున్నామని, క్వాంటం కంప్యూటింగ్ ద్వారా అమరావతికి రూపు రేఖలు మారుతాయని పేర్కొన్నారు. ప్రతి ఒక్క అధికారి ప్రభుత్వ నిర్ణయాలపై పని చేయాలని, ప్రతినెలా అధికారులు సమీక్షలు నిర్వహించాలని చంద్రబాబు నాయుడు సూచించారు.
బిఆర్ఎస్ పార్టీ 15వ వార్డు అభ్యర్థి జోరుగా ప్రచారం..
బిఆర్ఎస్ పార్టీ 15వ వార్డు అభ్యర్థి జోరుగా ప్రచారం.. వార్డులో ఓటర్లకు కారు
బిజెపి 15 వార్డ్ అభ్యర్థి డప్పు చప్పులతో జోరుగా ప్రచారం
బిజెపి 15 వార్డ్ అభ్యర్థి డప్పు చప్పులతో జోరుగా ప్రచారం వార్డులోని ఓటర్ల
భారత్ తో పాక్ మ్యాచ్ ... మూడు కోరికలు కోరిన పిసిబి
హైదరాబాద్: టి20 వరల్డ్ కప్లో భారత్తో తాము మ్యాచ్ ఆడబోమని పాక్ ప్రకటించిన నేపథ్యంలో పిసిబితో ఐసిసి చర్చలు జరుపుతోంది. భారత్తో పాక్ మ్యాచ్ నిర్వహించాలని ఐసిసి పట్టుదలతో ఉంది. లాహోర్లో పిసిబి చైర్మన్ మోసిన్ నఖ్వీ, ఐసిసి డిప్యూటీ చైర్మన్ ఇమ్రాన్ ఖవాజా, బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు అధ్యక్షుడు అమీనుల్ ఇస్లాంలు ఐదు గంటల పాటు సుదీర్ఘ చర్చలు జరిపారు. ఐసిసి ముందు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు మూడు డిమాండ్లు ఉంచినట్టు తెలుస్తోంది. మొదటిది బంగ్లాదేశ్ క్రికెట్ అభివృద్ధి కోసం ఐసిసి నుంచి మరిన్ని నిధులు మంజూరు చేయాలని, రెండోది టి20 వరల్డ్ కప్లో పాల్గొనని బంగ్లాదేశ్కు పార్టిసిపేషన్ ఫీజు ఇవ్వాలని, మూడోది భవిష్యత్లో బంగ్లాదేశ్కు ఐసిసి ఈవెంట్ ఆతిథ్య హక్కులు ఇవ్వాలని ఐసిసి ముందు పిసిబి డిమాండ్లు పెట్టినట్టు సమాచారం. ఇప్పటికే భారత్తో మ్యాచ్ ఆడే విషయంపై పాక్కు ఐసిసి 24 గంటలు డెడ్లైన్ విధించిన విషయం తెలిసిందే. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు తుది నిర్ణయం ప్రకటించే ముందు అదేశం ప్రభుత్వంతో చర్చలు జరుపనున్నారు. పిసిబి సభ్యులతో పాటు మోసిన్ నఖ్వీ పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ను కలిసే అవకాశం ఉంది. పాక్ మనసు మర్చుకొని మ్యాచ్ ఆడుతుందని ఐసిసి భావిస్తోంది. వరల్డ్ కప్ షెడ్యూల్ ప్రకారం భారత్-పాక్ మ్యాచ్ ఈ నెల 15న కొలంబోలో జరగాల్సి ఉంది. భద్రతా కారణాలతో భారత్తో తాము ఆడబోమని బంగ్లాదేశ్ ప్రకటించింది. దీంతో బంగ్లా ను వరల్డ్ కప్ నుంచి తొలగించి స్కాట్లాండ్కు ఐసిసి అవకాశం ఇచ్చింది. బంగ్లాదేశ్కు మద్దతుగా భారత్ మ్యాచ్ను పాక్ బహిష్కరిస్తున్న విషయం తెలిసిందే.
సొంత నిధులతో అభివృద్ధి చేసి చూపించాం…
సొంత నిధులతో అభివృద్ధి చేసి చూపించాం… కార్పొరేషన్లోనూ అదే ముద్ర!గుమాల్ మమతకు అవకాశం
మున్సిపల్ ఎన్నికలపై మంత్రి పొన్నం సంచలన కామెంట్స్
మున్సిపల్ ఎన్నికలపై మంత్రి పొన్నం ప్రభాకర్ సంచలన కామెంట్స్ చేశారు
మరోసారి అవకాశం ఇవ్వండి మిగిలిన సమస్యలను పరిష్కరిస్తాను
మరోసారి అవకాశం ఇవ్వండి మిగిలిన సమస్యలను పరిష్కరిస్తాను బిజెపి కౌన్సిలర్ అభ్యర్థి శ్రీధర్
Trump|ఇప్పుడే నిద్ర లేచావా ఏంటీ..?
Trump|ఇప్పుడే నిద్ర లేచావా ఏంటీ..? Trump|ఆంధ్రప్రభ, వెబ్డెస్క్ : ఐసీసీ టీ20 ప్రపంచకప్లో
ఎవ్వరి వ్యూహం వారిదే నేటి తో ముగియానున్న ప్రచారాలు చెన్నూరు ఆంధ్రప్రభ :
Srisailam : శ్రీశైలంలో శివభక్తుల నిరసన
శ్రీశైలంలో జరుగుతున్న బ్రహ్మోత్సవాలకు భారీగా భక్తులు హాజరయ్యారు
ఉపాధి హామీ పథకాన్ని పాత పద్ధతుల్లోనే కొనసాగించాలి
–ఎంపీడీవో కార్యాలయం ఎదుట సిపిఐ ధర్నా విశాలాంధ్ర- ఉరవకొండ: గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం పాత పద్ధతుల్లోనే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) ఆధ్వర్యంలో సోమవారం స్థానిక ఎంపీడీవో కార్యాలయం ముందు నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి చెన్నారాయుడు మాట్లాడుతూ, ఉపాధి హామీ పథకం గ్రామీణ పేదల జీవనాధారమని, ఇందులో మార్పుల పేరుతో కార్మికుల హక్కులను హరించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. డిజిటలైజేషన్, ఆధార్ […] The post ఉపాధి హామీ పథకాన్ని పాత పద్ధతుల్లోనే కొనసాగించాలి appeared first on Visalaandhra .
Chandrababu : రెండు విషయాల్లో తీపికబురు చెప్పిన చంద్రబాబు
అమరావతిని మూడేళ్లలో పూర్తి చేసి ప్రపంచ రాజధానిగా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు
దిల్లీ లోని పాఠశాలలకు బాంబు బెదిరింపులు
డాగ్ స్క్వాడ్ తో కలిసి నిర్వహిస్తున్న బాంబు డిస్పోజబుల్ విభాగం న్యూదిల్లీ : దేశ రాజధాని బాంబుల బెదిరింపుతో మరొక్కసారి ఉలిక్కిపడింది. 10 పాఠశాలలకు సోమవారం ఉదయం బాంబు బెదిరింపులు వచ్చాయి. ఈ మెయిల్స్ ద్వారా ఈ బెదిరింపులు వచ్చాయని ఫైర్ సర్వీస్ అధికారులు తెలిపారు. వెంటనే అప్రమత్తం అయిన అధికారులు డాగ్ స్క్వాడ్ ను రంగంలోకి దింపారు. డాగ్ స్క్వాడ్ తో కలిసి బాంబు డిస్పోజబుల్ విభాగం ఆయా ప్రాంతాలకు చేరుకొని తనిఖీలు నిర్వహిస్తున్నట్లు డి […] The post దిల్లీ లోని పాఠశాలలకు బాంబు బెదిరింపులు appeared first on Visalaandhra .
చెన్నైలోని గ్రీన్ పార్క్ హోటల్ లో మంచు లక్ష్మికి చేదు అనుభవం.. #manchulakshmi #greenparkchennal #
Pawan Kalyan : పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు... గ్రౌండ్ లెవెల్ లో బాగాలేదు
మంత్రులు, కార్యదర్శుల సమావేశంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు.
10వ వర్డ్ అభివృద్ధి కోసం జుట్ల సంగీత సాగర్ ను గెలిపించండి
10వ వర్డ్ అభివృద్ధి కోసం జుట్ల సంగీత సాగర్ ను గెలిపించండి ఇంటింటి
BUS | 15మందికి గాయాలు BUS | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ :
Nikhil’s Swayambhu: Two Years of Dedication
Young actor Nikhil has delivered pan-Indian hits. When his fellow actors are busy completing 2-3 films every year, the actor has spent more than a year and a half on one film titled Swayambhu. The periodic film is made on a budget beyond the market of Nikhil. Everyone had true belief in the film and […] The post Nikhil’s Swayambhu: Two Years of Dedication appeared first on Telugu360 .
AP |తీర ప్రాంత భద్రతపై సీఐఎస్ఎఫ్ సైకిల్ ర్యాలీ..
AP | తీర ప్రాంత భద్రతపై సీఐఎస్ఎఫ్ సైకిల్ ర్యాలీ.. AP |
Andhra Pradesh : ఏపీలో నిరుద్యోగులకు గుడ్ న్యూస్..7,673 పోస్టులు భర్తీకి?
ఏపీఎస్ ఆర్టీసీలో భారీగా ఉద్యోగాలకు భర్తీ చేయాలని యాజమాన్యం నిర్ణయించింది
EXAMS |విద్యార్థులకు ప్రధాని మోడీ సూచన..
EXAMS | విద్యార్థులకు ప్రధాని మోడీ సూచన.. EXAMS | ఆంధ్రప్రభ, వెబ్

29 C