సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ ప్రచారం
ఆలేరు, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మున్సిపాలిటీ ఎన్నికల్లో 4
Environment l పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరు తోడ్పడాలి
Environment l పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరు తోడ్పడాలి మచిలీపట్నం , ఆంధ్రప్రభః
హస్తం గుర్తుకు ఓటెయ్యండి అందుబాటులో ఉంటా..
మంథని, ఆంధ్రప్రభ : హస్తం గుర్తుకు ఓటేసి ఆశీర్వదించండి అందుబాటులో ఉంటానని కాంగ్రెస్
అభయమిస్తున్న హస్తానికి ఓటేయండి..
పాల్వంచ, ఆంధ్రప్రభ : అభయమిస్తున్న అసానికి ప్రతి ఒక్కరు ఓటు వేసి గెలిపించండి
ప్రచారంలో దూసుకుపోతున్న 10వ వార్డు బిజెపి అభ్యర్థి
చెన్నూర్, ఆంధ్రప్రభ : చెన్నూరు మున్సిపల్ 10వ వార్డు బిజెపి అభ్యర్థి గర్రెపల్లి
school l వార్షికోత్సవ వేడుకలు ఇప్పుడు గొప్ప స్థానాల్లో ఉన్న వారు ఎందరో
Funky trailer: Slapstick Comedy and Serious Entertainment
The trailer of Vishwak Sen and Anudeep KV’s FUNKY unveiled today and it sets a lively tone, showcasing a blend of slapstick humour and chaotic storytelling that instantly grabs attention. With its fast-paced comedy and vibrant visuals, the trailer hints at an absolute laugh riot. Vishwak Sen appears energetic and his timing really brings laughs. […] The post Funky trailer: Slapstick Comedy and Serious Entertainment appeared first on Telugu360 .
Chandrababu : అమరావతిలో క్వాంటం వాలీ ఒక గేమ్ ఛేంజర్
అమరావతిలో క్వాంటం వాలీ ఒక గేమ్ ఛేంజర్ అని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు
మక్తల్ అభివృద్ధికి అండగా నిలవండి..
మక్తల్ అభివృద్ధికి అండగా నిలవండి.. మక్తల్ , ఆంధ్రప్రభ ; మక్తల్ పట్టణ
అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి చూపిస్తా..
పాల్వంచ, ఆంధ్రప్రభ ; కోత్తగూడెం కార్పోరేషన్ లో బాగంగా పాల్వంచ ఈరోజు 43వ
Cheetah | ఎక్కడంటే…. Cheetah | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : చిరుత
తీవ్ర విషాదం: సీనియర్ నటడు గుండెపోటుతో కన్నుమూత
ఖాట్మండు: నేపాల్ సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ నటుడు సునీల్ థాపా (68) గుండెపోటుతో మృతి చెందారు. శనివారం (ఫిబ్రవరి 7) ఉదయం ఆయన గుండెపోటుకు గురి కావడంతో వెంటనే ఖాట్మండులోని థాపాతలిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ.. ఉతయం 7.44 గంటలకు తుదిశ్వాస విడిచినట్లు వైద్యులు తెలిపారు. నేపాల్లోని డాంగ్లో జన్మించిన సునీల్ థాపా, సుమారు 40 ఏళ్లుకు పైగా చిత్ర పరిశ్రమలో ఉన్నారు. నేపాలీతో పాటు.. బాలీవుడ్, భోజ్పూరితో పాటు మొత్తం పలు భాషల్లో 300లకు పైగా చిత్రాల్లో నటించారు. ఆయన మృతి పట్ల నేపాల్ తాత్కాలిక ప్రధాని సుశీల కార్కీతో పాటు ‘మిరాయ్’ చిత్ర నిర్మాణ సంస్థ ‘పీపుల్ మీడియా ఫ్యాక్టరీ’ సోషల్మీడియాలో సంతాపం తెలియజేశారు.
Telangana : కాంగ్రెస్ లో జగిత్యాల జగడం.. పెద్దాయనపై వేటు తప్పదా?
మాజీ మంత్రి జీవన్ రెడ్డి స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి షాక్ ఇచ్చేటట్లు కనపడుతుంది
Seetha Payanam Trailer: Emotional Love Ride
Action King Arjun dons multiple hats as director, producer, and actor in a special role for his upcoming film Seetha Payanam. Produced under his banner Shree Raam Films International, it stars his daughter Aishwarya Arjun and Niranjan in the lead roles. The trailer is out now. Seetha, a young chef, sees her quiet life upended […] The post Seetha Payanam Trailer: Emotional Love Ride appeared first on Telugu360 .
Revanth Reddy |బీజేపీ, బీఆర్ఎస్ చీకటి ఒప్పందం
Revanth Reddy | బీజేపీ, బీఆర్ఎస్ చీకటి ఒప్పందం Revanth Reddy |
ప్రచారంలో దూసుకుపోతున్న చందనగిరి శ్రీనివాస్ లావణ్య
క్యాతన్ పల్లి, ఆంధ్రప్రభ ; క్యాతన్ పల్లి మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా 17వార్డు
Minister l సోలార్ విద్యుత్ సిస్టం ప్రారంభించిన మంత్రి గొట్టిపాటి
Minister l సోలార్ విద్యుత్ సిస్టం ప్రారంభించిన మంత్రి గొట్టిపాటి పాలుట్ల గిరిజన
విశాలాంధ్ర – జేఎన్టీయూ ఏ: ప్రభుత్వ, ప్రైవేటు రంగంలో ఉజ్వల వికాసానికి, ఉద్యోగ భద్రత.. సమాజ అభ్యున్నతకు తోడ్పాటున అందించే గేట్ పరీక్ష ప్రతి విద్యార్థి గమ్యాన్ని చేరుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు అనంతపురం జేఎన్టీయూ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పి. చెన్నారెడ్డి పేర్కొన్నారు. మెకానికల్ ఇంజనీరింగ్ సెమినార్ హాల్లో గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్ పై ఔట్రీచ్ కార్యక్రమం బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ నుండి బెంగుళూరు సంబంధించి ఆచార్యులు ఆచార్య ఎన్.డి. శివ కుమార్ […] The post ఉజ్వల వికాసం.. గేట్ పరీక్ష appeared first on Visalaandhra .
లడ్డూ ప్రసాదంలో కల్లీ జరిగింది చంద్రబాబు హయాంలోనే
తిరుమల లడ్డూ లో కల్తీ జరిిగిందని అసత్య ప్రచారం చేస్తున్నారని మాజీ ఎంపీ మార్గాని భరత్ అన్నారు
Bikkanoor |గ్రామీణ క్రీడలకు ప్రభుత్వం పెద్దపీట….
Bikkanoor | గ్రామీణ క్రీడలకు ప్రభుత్వం పెద్దపీట…. రాష్ట్ర పీసీసీ ప్రధాన కార్యదర్శి
ఏపీ 10వ తరగతి పరీక్షల్లో తేదీల మార్పు.. తాజా షెడ్యూల్ ఇదే!
ఆంధ్రప్రదేశ్లో పదో తరగతి పరీక్షల షెడ్యూల్లో స్వల్ప మార్పు చోటు చేసుకుంది. ఉగాది, రంజాన్ పండుగలను దృష్టిలో ఉంచుకుని ఇంగ్లిష్ పరీక్షను ఒక రోజు వాయిదా వేస్తూ విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. తాజా నిర్ణయం మేరకు ఏపీ 10వ తరగతి పరీక్షలు మార్చి 16 నుంచి ఏప్రిల్ 1 వరకు కొనసాగనున్నాయి. ప్రతిరోజూ ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. ఇంగ్లీష్ పరీక్ష 21కి వాయిదాప్రారంభంలో విడుదల చేసిన […] The post ఏపీ 10వ తరగతి పరీక్షల్లో తేదీల మార్పు.. తాజా షెడ్యూల్ ఇదే! appeared first on Visalaandhra .
కాంగ్రెస్ ను ఓడించేందుకు కుట్ర : రేవంత్
హైదరాబాద్: మున్సిపల్ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు ఆలోచించి ఓటెయ్యాలని సిఎం రేవంత్ రెడ్డి సూచించారు. ప్రజా సమస్యలు పరిష్కరించాలని బిఆర్ఎస్, బిజెపి ఎప్పుడూ ఆలోచించలేదని అన్నారు. వికారాబాద్ జిల్లా పరిగిలో సిఎం పర్యటించారు. నారాయణపూర్ లో ‘ప్రజా పాలన-ప్రగతి బాట’ బహిరంగసభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగించారు. రెండేళ్ల పాలనలో ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొచ్చామని, బిఆర్ఎస్ హయాంలో మున్సిపాలిటీలను పట్టించుకోలేదని విమర్శించారు. గల్లీలో బిజెపి కార్పొరేటర్ గెలిస్తే.. ఢిల్లీ నుంచి ప్రధాని నరేంద్ర మోడీ వచ్చి సమస్యలు పరిష్కరిస్తాడా? అని ఓట్లు కావాల్సి వచ్చాయి కానీ.. సమస్యలు ఏనాడైనా పట్టించుకున్నారా? అని ప్రశ్నించారు. గత పాలకులు చేసిన తప్పులను సరిదిద్దుకుంటూ ముందుకెళ్తున్నామని, బిఆర్ఎస్, బిజెపి కలిసి కాంగ్రెస్ ను ఓడించేందుకు కుట్ర చేస్తున్నాయని మండిపడ్డారు. పదేళ్లు మంత్రిగా ఉన్న బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్.. ఏనాడైనా మున్సిపాలిటీలను పట్టించుకున్నారా? అని కెటిఆర్ కు ఇన్నాళ్లూ వికారాబాద్, తాండూరు ఎందుకు గుర్తు రాలేదు? అని నిలదీశారు. 2014, 2018 లో సబితా ఇంద్రా రెడ్డికి కాంగ్రెస్ అండగా నిలిచిందని తెలియజేశారు. కాంగ్రెస్ బీఫామ్ పై గెల్చి సబితా ఇంద్రారెడ్డి బిఆర్ఎస్ లోకి వెళ్లిందని రేవంత్ అన్నారు. రోజమ్మ రొయ్యల పులుసు తిని రాయలసీమని రతనాల సీమ చేస్తా అని మాజీ సిఎం కెసిఆర్ అన్నారని, రంగారెడ్డి జిల్లాకు గోదావరి జలాలను రాకుండా కెసిఆర్ అడ్డుకున్నా మండిపడ్డారు. పదేళ్లు అధికారంలో ఉండి వికారాబాద్ కు గోదావరి జలాలను తీసుకురాలేదని, 300 టిఎంసిల గోదావరి జలాలు ఇస్తే 30 లక్షల ఎకరాలు పండేవని, కెసిఆర్ నిర్లక్ష్యానికి రంగారెడ్డి జిల్లా బలైందని కాళేశ్వరంలో రూ. లక్ష కోట్ల అవినీతి జరిగిందని, కాళేశ్వరం మూడేళ్లలోనే కూలేశ్వరం అయిందని ఎద్దేవా చేశారు. కాళేశ్వరం పేరుతో రూ. వేలకోట్లు దోచుకున్నారని, లక్ష్మీదేవి పల్లి దగ్గర రిజర్వాయర్ కడతానని భూసేకరణ చేయలేదని, గోదావరి జలాల ముసుగులో రూ. వేల కోట్లు కొల్లగొట్టారని రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు.
Chityal |ఇస్రో సందర్శనకు జూకల్ విద్యార్థుల ఎంపిక..
Chityal | ఇస్రో సందర్శనకు జూకల్ విద్యార్థుల ఎంపిక.. విద్యార్థులను అభినందించిన జిల్లా
అమరావతిలో క్వాంటమ్ వ్యాలీకి శంకుస్థాపన
ఏపీ రాజధాని అమరావతి.. ప్రపంచస్థాయి క్వాంటమ్ టెక్నాలజీ కేంద్రంగా రూపుదిద్దుకునే దిశగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చరిత్రాత్మక ముందడుగు వేశారు. శనివారం తుళ్లూరు మండలం ఉద్ధండరాయునిపాలెంలో అమరావతి క్వాంటమ్ వ్యాలీ భవన నిర్మాణానికి పునాదిరాయి పడింది. కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ మంత్రి జితేంద్ర సింగ్తో కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబు శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రపంచ క్వాంటమ్ టెక్నాలజీ రంగంలో ఏపీని అగ్రగామిగా నిలపాలనే లక్ష్యంతో రూపొందించిన ఈ అమరావతి క్వాంటమ్ వ్యాలీ ప్రాజెక్ట్ రాష్ట్రానికి, దేశానికి […] The post అమరావతిలో క్వాంటమ్ వ్యాలీకి శంకుస్థాపన appeared first on Visalaandhra .
TG |పశువులు అమ్ముకున్నాము ఇందిరమ్మ బిల్లు రాకపాయే
TG | పశువులు అమ్ముకున్నాము ఇందిరమ్మ బిల్లు రాకపాయే ఇందిరమ్మ L 3
19వ వార్డు దోర్నాల ప్రచార జోరు…
జనగామ, ఆంధ్రప్రభ ప్రతినిధి ; జనగామ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 19వ
ఇంటింటి ప్రచారంలో మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి
మక్తల్ , ఆంధ్రప్రభ ; మక్తల్ మున్సిపాలిటీ లోని 11వ వార్డు లో
ముగిసిన వెస్టిండీస్ బ్యాటింగ్.. స్కాట్లాండ్ టార్గెట్ ఎంతంటే..
కోల్కతా: ఐసిసి టి-20 ప్రపంచకప్లో భాగంగా ఈడెన్ గార్డెన్స్ వేదికగా స్కాట్లాండ్తో జరుగుతున్న మ్యాచ్లో వెస్టిండీస్ బ్యాటింగ్ ముగిసింది. ఈ మ్యాచ్లో స్కాట్లాండ్ టాస్ గెలిచి విండీస్ని బ్యాటింగ్కి ఆహ్వానించింది. దీంతో తొలుత బ్యాటింగ్కు దిగిన వెస్టిండీస్ ఓపెనర్లు తొలి వికెట్కి 54 పరుగుల భాగస్వామ్యాన్ని జోడించారు. అయితే 19 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద కెప్టెన్, కీపర్ హోప్ ఔట్ అయ్యాడు. ఈ దశలో హెట్మైర్ జట్టుకు అండగా నిలిచాడు. 36 బంతుల్లో 2 ఫోర్లు, 6 సిక్సులతో 64 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. ఒక వెస్టిండీస్ బ్యాటింగ్లో కింగ్ 35, రూతర్ఫర్డ్ 26, పొవెల్ 24 పరుగులు చేశారు. దీంతో వెస్టిండీస్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 182 పరులు చేసింది. స్కాట్లాండ్ బౌలింగ్లో కూర్రీ 2, షరీఫ్, డేవిడ్సన్, లీస్క్ తలో వికెట్ తీశారు.
Nallabelly |పెద్ద మనసుతో విద్యార్థులకు క్రీడా దుస్తుల దానం..
Nallabelly | పెద్ద మనసుతో విద్యార్థులకు క్రీడా దుస్తుల దానం.. రంగాపురం ప్రభుత్వ
తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి వ్యవహారం..కేంద్రమంత్రి శ్రీనివాస వర్మ సంచలన ఆరోపణలు
తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి వ్యవహారంపై కేంద్రమంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు.ఈ ఘటనకు సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలను నేరుగా టార్గెట్ చేస్తూ, చీణణదీ (నేషనల్ డెయిరీ డెవలప్మెంట్ బోర్డు) రిపోర్ట్ ఆధారంగా తీవ్ర ఆరోపణలు చేశారు.లడ్డూల తయారీలో ఉపయోగించిన నెయ్యిలో కల్తీ జరిగిందని స్పష్టం చేసిన ఆయన.. ఈ వ్యవహారంలో వైసీపీ నేతలు అవినీతి, టెండర్ మినహాయింపులు, నిబంధనల ఉల్లంఘనలకు పాల్పడ్డారని మండిపడ్డారు.లడ్డూ వంటి పవిత్ర ప్రసాదం విషయంలో వైసీపీ […] The post తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి వ్యవహారం..కేంద్రమంత్రి శ్రీనివాస వర్మ సంచలన ఆరోపణలు appeared first on Visalaandhra .
రీల్స్ మోజులో తల్లి పిచ్చి పని.. సజ్జనార్ సీరియస్
సోషల్మీడియా వాడకం పెరిగిపోయాక.. చాలా మంది దానికి అడిక్ట్ అవుతున్నారు. తమకు ఫాలోవర్లు, రీచ్ పెరగడం కోసం పిచ్చి పనులు చేసేవారు చాలా మందే ఉన్నారు. ఇందుకోసం తమ ప్రాణాలనే రిస్క్లో పెట్టేవాళ్లు లేకపోలేదు. అయితే రీల్స్ మోజులో పడి ఓ తల్లి చేసిన పనికి హైదరాబాద్ కమిషనర్ సజ్జనార్ సీరియస్ అయ్యారు. ఓ తల్లి బావి అంచుపై నిలుచొని ఇద్దరు పిల్లల్ని చేతులతో పట్టుకొని.. చాలా ప్రమాదకరంగా రీల్ చేసింది. ఇది సజ్జనార్ కంట పడింది. దీంతో ఆయన ఆ వీడియోని షేర్ చేస్తూ.. ఆగ్రహం వ్యక్తం చేశారు. సదరు వీడియోని ఎక్స్లో పోస్ట్ చేసిన సజ్జనార్ ‘‘ఇది సోషల్ మీడియా ఉన్మాదానికి పరాకాష్ట! కన్నబిడ్డలను బావి అంచున నిలబెట్టి రీల్స్ చేయడం సాహసం కాదు.. అది మూర్ఖత్వం. ఆత్మహత్యాసదృశ్యం. పిల్లలకు రక్షణగా ఉండాల్సిన పెద్దలే వారిని మృత్యువు అంచున నిలబెట్టడం చూస్తుంటే, సమాజం ఎటు పోతుందో అర్థం కావడం లేదు. సోషల్ మీడియా పిచ్చిని ప్రాణాల మీదకు తెచ్చుకోకండి. ఇలాంటి ఉన్మాద చర్యలను ప్రోత్సహించకండి’’ అని పేర్కొన్నారు.
ఆటోక్యాడ్, స్టాడ్ ప్రో ఆధునిక సాఫ్ట్వేర్లపై ప్రావీణ్యం సాధించాలి : పల్లె కిషోర్
విశాలాంధ్ర – జేఎన్టీయూ ఏ: ఆటోక్యాడ్, స్టాడ్ ప్రో ఆధునిక సాఫ్ట్వేర్లపై ప్రావీణ్యం సాధించాలి అని శ్రీ బాలాజీ విద్యాసంస్థల అధినేత పల్లె కిషోర్ పేర్కొన్నారు.అనంతపురంలోని పీవీకేకే ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సివిల్ ఇంజినీరింగ్ విభాగం ఆధ్వర్యంలో, కార్పొరేట్ రెడినెస్ ట్రైనింగ్ సెల్ మరియు ఏపీఎస్సీడీసీ సహకారంతో విద్యార్థులకు ఆటోక్యాడ్ , స్టాడ్ ప్రో సాఫ్ట్వేర్లపై వారం రోజుల సాంకేతిక శిక్షణా కార్యక్రమం విజయవంతంగా పూర్తి చేశారు.ఈ శిక్షణకు ప్రసన్న కుమార్ రిసోర్స్ పర్సన్గా , భవనాల […] The post ఆటోక్యాడ్, స్టాడ్ ప్రో ఆధునిక సాఫ్ట్వేర్లపై ప్రావీణ్యం సాధించాలి : పల్లె కిషోర్ appeared first on Visalaandhra .
సే నో టు డ్రగ్స్ –ఎస్ టు లైఫ్ ర్యాలీని ప్రారంభించిన వీసీ, ఎస్పీ
విశాలాంధ్ర – జేఎన్టీయూ ఏ: మిట్స్ డీమ్డ్ టు బీ యూనివర్సిటీ అన్నమయ్య జిల్లా పోలీస్ శాఖ సహకారంతో “సే నో టు డ్రగ్స్ – ఎస్ టు లైఫ్ అనే నినాదంతో 3 కిలోమీటర్ల రన్ ను యూనివర్సిటీ ఉపకులపతి డాక్టర్ సి. యువరాజ్,అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి జెండా ఊపి 3కే రన్ ను ప్రారంభించారు. అనంతరం వీసీ మాట్లాడుతూ.. విద్యార్థులలో డ్రగ్స్ వాడకం వల్ల జరిగే అనర్థాల పై అవగాహన కొరకు […] The post సే నో టు డ్రగ్స్ – ఎస్ టు లైఫ్ ర్యాలీని ప్రారంభించిన వీసీ, ఎస్పీ appeared first on Visalaandhra .
41వ డివిజన్లో ఊపందుకున్న కాంగ్రెస్ ప్రచారం…
మహబూబ్ నగర్, ఆంధ్రప్రభ : 41వ డివిజన్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి స్వప్న
Andhra Prabha Smart Edition |Telangana/Andhra Pradesh
ఆంధ్రప్రభ స్మార్ట్ ఎడిషన్ 07-02-2026, 4.00PM ts మున్సిపోల్స్ కుస్తీ.. ట్రాప్లో
మంథని, ఆంధ్రప్రభ : కాంగ్రెస్ పార్టీ మూడో వార్డు అభ్యర్థి శ్రీపతి బానయ్యను
గద్దర్ అవార్డు అందుకున్న న్యూటన్
విశాలాంధ్ర – నిడదవోలు : విద్యా వేత్త, సామాజిక సంస్కర్త డాక్టర్ విప్పర్తి ఐజక్ న్యూటన్ పండుకు దళిత, గిరిజన సంఘాల ఆధ్వర్యంలో ప్రజా యుద్ధ నౌక గద్దర్ స్ఫూర్తి పురస్కారాన్ని సుబ్రహ్మణ్యం మైదానంవద్ద గల అంబెడ్కర్ భవన్ లో దళిత నాయకులు అందజేసారు. న్యూటన్ గత మూడు దశాబ్దాలుగా చేస్తున్న విద్యా, సామాజిక సేవా కార్యక్రమాలను తెలుసుకొని అభినందించారు. ఐజక్ న్యూటన్ నేటి సమాజానికి ఆదర్శమని, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి ప్రతీఒక్కరూ పాటుపడాలని నాయకులు […] The post గద్దర్ అవార్డు అందుకున్న న్యూటన్ appeared first on Visalaandhra .
strike l ఫిబ్రవరి 12న జరిగే దేశవ్యాప్త సమ్మెను పాల్గొని విజయవంతం చేద్దాం..
strike l ఫిబ్రవరి 12న జరిగే దేశవ్యాప్త సమ్మెను పాల్గొని విజయవంతం చేద్దాం..
Cricket Board |భారత్ తో టీ 20 మ్యాచ్ బాయ్ కాట్ చేసిన పీసీబీ
Cricket Board | భారత్ తో టీ 20 మ్యాచ్ బాయ్ కాట్
బైంసా, ఆంధ్రప్రభ : ఈనెల 11న జరగనున్న బైంసా మున్సిపల్ ఎన్నికల్లో పట్టణంలోని
ఉరవకొండ వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ గా ఎం. వరప్రసాద్
విశాలాంధ్ర, ఉరవకొండ (అనంతపురం జిల్లా) : ఉరవకొండ వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ గా ఉరవకొండ పట్టణానికి చెందిన టిడిపి పార్టీ సీనియర్ నాయకులు వరప్రసాద్ నియమితులయ్యారు.ఈ సందర్భంగా శనివారం వరప్రసాద్ విలేకరులతో మాట్లాడుతూ ఉరవకొండ మార్కెట్ యార్డ్ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానన్నారు. తనకు మార్కెట్ యార్డ్ చైర్మన్ పదవి రావడానికి కృషి చేసిన రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ కు పార్టీ సీనియర్ నాయకులు పయ్యావుల శ్రీనివాసులకు కృతజ్ఞతలు తెలియజేశారు. The post ఉరవకొండ వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ గా ఎం. వరప్రసాద్ appeared first on Visalaandhra .
ఆరో వార్డులో కాంగ్రెస్ గెలుపు దాదాపు ఖాయం
మంథని, ఆంధ్రప్రభ : మంథని మున్సిపాలిటీ పరిధిలోని 6 వ వార్డు కౌన్సిలర్
ఆ నిర్ణయంపై మరోసారి ఆలోచించండి.. పిబిసికి శ్రీలంక బోర్డు లేఖ
కొలంబో: శనివారం నుంచి ఐసిసి టి-20 ప్రపంచకప్ ప్రారంభమైంది. అయితే ఈ టోర్నమెంట్లో భాగంగా భారత్తో జరిగే మ్యాచ్ను బహిష్కరిస్తున్నట్లు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ప్రకటించిన విషయం తెలిసిందే. బంగ్లాదేశ్కు మద్దతుగా పాక్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. అయితే ఈ నిర్ణయంపై మరోసారి ఆలోచించాలని శ్రీలంక క్రికెట్ బోర్డు పాక్ బోర్డుకు లేఖ రాసినట్లు సమాచారం. ఈ విషయమై పిసిబి తమ ప్రభుత్వాన్ని స్పందించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. షెడ్యూల్ ప్రకారం గ్రూప్ స్టేజీలో ఫిబ్రవరి 15వ తేదీన కొలంబోలో భారత్, పాకిస్థాన్ మధ్య మ్యాచ్ జరగాల్సి ఉంది. కానీ, పాక్ మాత్రం ఈ మ్యాచ్ను బాయ్కాట్ చేస్తున్నామని ప్రకటించింది. అయితే టి-20 ప్రపంచకప్లో పాల్గొనేందుకు పాకిస్థాన్కు ఆ దేశ ప్రభుత్వం అనుమతిచ్చింది. ఈ క్రమంలోనే పాక్ తొలి మ్యాచ్లో నెదర్లాండ్స్తో తలపడి విజయం సాధించింది. అయితే భారత్తో మ్యాచ్కి మాత్రం ఆ దేశ ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. ఈ మ్యాచ్ జరగకపోతే.. ఐసిసి, బ్రాడ్క్యాస్టర్లు, శ్రీలంక క్రికెట్ బోర్డు తీవ్ర నష్టాలను ఎధురుకోవాల్సి వస్తుంది. దీంతో శ్రీలంక బోర్డు.. వాళ్లు తీసుకున్న నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని పాకిస్థాన్ క్రికెట్ బోర్డును కోరింది. ఈ విషయాన్ని పిసిబి తమ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లనుంది. దీనిపై సోమవారం నాటికి ఓ నిర్ణయం వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.
ఉరవకొండ గవి మఠం బ్రహ్మోత్సవాల పోస్టర్లు విడుదల
విశాలాంధ్ర- ఉరవకొండ (అనంతపురం జిల్లా) : ఉరవకొండ పట్టణంలోని గవిమఠం దేవస్థానం చంద్రమౌళీశ్వర స్వామి వారి మహా రథోత్సవ ఆహ్వాన పత్రికలు మరియు పోస్టర్లను శనివారం గవి మఠం దేవస్థానం ఆవరణలో మఠం పీఠాధిపతి చెన్న బసవ రాజేంద్ర మహా స్వాములు, ఉత్తరాధికారి కరిబసవ రాజేంద్ర మహా స్వాములు, ఆలయ అసిస్టెంట్ కమిషనర్ గంజి మల్లికార్జున ప్రసాద్ వివిధ రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు ఆధ్వర్యంలో విడుదల చేశారు. ఈ సందర్భంగా అసిస్టెంట్ కమిషనర్ మల్లికార్జున ప్రసాద్ […] The post ఉరవకొండ గవి మఠం బ్రహ్మోత్సవాల పోస్టర్లు విడుదల appeared first on Visalaandhra .
పోచంపల్లి మున్సిపాలిటీలో ఎగిరేది గులాబీ జెండానే మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి
భూదాన్ పోచంపల్లి, ఫిబ్రవరి 7 (జనం సాక్షి): పోచంపల్లి మున్సిపాలిటీలో బిఆర్ఎస్ పార్టీ విజయమే లక్ష్యంగా సాగుతున్న …
ప్రచారంలో దూసుకుపోతున్న 47 డివిజన్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి
మంచిర్యాల, ఆంధ్రప్రభ : మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో 47వ డివిజన్ కాంగ్రెస్
ప్రజల ఆశీర్వాదంతో గెలుపు దిశగా బీఆర్ఎస్
మంథని, ఆంధ్రప్రభ : మంథని మున్సిపల్ పరిధిలోని పదవ వార్డ్ బీఆర్ఎస్ కౌన్సిలర్
ఆర్మూర్ లో తీన్మార్ మల్లన్న ప్రచారం
ఆర్మూర్, ఫిబ్రవరి 7 ( జనం సాక్షి)ఆర్మూర్ పట్టణంలోని పోచమ్మ గల్లి లో తెలంగాణ రాజ్యాధికార పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు …
Amaravati Marks a Historic Moment with Foundation for India’s First Quantum Valley
Amaravati is on the brink of a defining chapter as it prepares to host India’s first Quantum Valley, a project envisioned to place the capital firmly on the global technology map. At a time when capital development works are gaining momentum, this ambitious initiative is being seen as a major leap toward the future of […] The post Amaravati Marks a Historic Moment with Foundation for India’s First Quantum Valley appeared first on Telugu360 .
మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించండి
మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించండి భీమ్గల్ టౌన్, ఆంధ్రప్రభ : భీమ్గల్
చంద్రబాబు, జగన్ ఇద్దరూ రాయలసీమ ద్రోహులే: షర్మిల
ముఖ్యమంత్రి చంద్రబాబు, వైసీపీ అధినేత జగన్ ఇద్దరూ రాయలసీమ ద్రోహులేనని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్రస్థాయిలో విమర్శించారు. స్వప్రయోజనాల కోసం సీమ ప్రజల ప్రయోజనాలను తాకట్టు పెట్టి ఇద్దరూ నాటకాలు ఆడారని ఆమె ఆరోపించారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు విషయంలో ఇరువురు నేతల వైఖరిని ఆమె తప్పుబట్టారు. వైసీపీ ప్రభుత్వంపై షర్మిల తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. గత ఐదేళ్ల పాలనలో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు అంశంలో నిద్రపోయిన వైసీపీ, ఇప్పుడు ఓటమి […] The post చంద్రబాబు, జగన్ ఇద్దరూ రాయలసీమ ద్రోహులే: షర్మిల appeared first on Visalaandhra .
Those Responsible Must Face Atonement: LV Subrahmanyam on Tirumala Laddu Controversy
Former Tirumala Tirupati Devasthanams Executive Officer L V Subrahmanyam has strongly condemned the Tirumala laddu adulteration episode, calling it a serious moral failure that demands accountability. He said an apology alone may not be enough and stressed that those responsible cannot escape the consequences of hurting the faith of millions of devotees. Subrahmanyam said the […] The post Those Responsible Must Face Atonement: LV Subrahmanyam on Tirumala Laddu Controversy appeared first on Telugu360 .
రైతులకు, వ్యవసాయానికి ఈ డీల్ రక్షణ కవచం : పీయూష్ గోయల్
ఢిల్లీ: కొన్ని రంగాల్లో సున్నా శాతం సుంకాలు పోటీతత్వాన్ని పెంచుతాయని కేంద్రమంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. ఆర్గానిక్ కెమికల్స్, హోమ్ డెకర్, యంత్రాల ఎగుమతులకు గొప్ప అవకాశం అన్నారు. భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందంపై ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ట్రేడ్ డీల్ గురించి ఏడాదిపాటు చర్చలు జరిగాయని, భారత వస్తువులపై అమెరికా తన సుంకాలను 50 శాతం నుంచి 18 శాతానికి టారిఫ్ లు తగ్గించిందని, అమెరికాకు చెందిన అన్ని పారిశ్రామిక వస్తువులపై భారత్ సున్నా సుంకాలు విధించిందని పీయూష్ గోయల్ తెలియజేశారు. అమెరికాతో ట్రేడ్ డీల్ తో భారత రైతుల వ్యవసాయ ఉత్పత్తులకు నష్టం లేదని, రైతులకు, వ్యవసాయానికి ఈ డీల్ రక్షణ కవచంగా మారిందని అన్నారు. ఒప్పందం నుంచి పౌల్ట్రీ ఉత్పత్తులకు మినహాయింపు అని అన్నారు. వరి,సోయాబీన్, మొక్కజొన్న, రాగి ఉత్పత్తులకు నష్టం లేదని, డెయిరీ ఉత్పత్తుల దిగుమతికి అనుమతి లేదని, చీజ్, గ్రీన్ టీ, కాబూలీ చనా, పెసరపప్పుకు అనుమతి లేదని సూచించారు. చిన్నపరిశ్రమలకు ఎలాంటి నష్టం కలగదని, అమెరికాతో ఒప్పందం వల్ల హస్తకళలు, చేతివృత్తుల వారికి లాభం అని.. చాలా కూరగాయలు, విత్తనాలకు టారిఫ్ లేదని అన్నారు. అమెరికా నుంచి కొనే పారిశ్రామిక వస్తువులపై భారత్ లో సుంకాలు ఉండవని పీయూష్ గోయల్ పేర్కొన్నారు.
నంది అవార్డులపై కీలక ప్రకటన చేసిన ఏపీ మంత్రి కందుల దుర్గేశ్
నంది అవార్డులకు సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారన్న దుర్గేశ్ సినిమా, టీవీ, నాటకరంగ కళాకారులకు ఇచ్చే నంది అవార్డులపై ఏపీ మంత్రి కందుల దుర్గేశ్ కీలక ప్రకటన చేశారు. నంది అవార్డులకు సీఎం చంద్రబాబు ఆమోదముద్ర వేశారని… త్వరలోనే అవార్డులు ఇస్తామని తెలిపారు. రాజమండ్రిలో మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు.2014, 2015, 2016 సంవత్సరాలకు గాను 2017లో నంది అవార్డులను అప్పటి ప్రభుత్వం (టీడీపీ) ఇచ్చిందని… ఆ తర్వాత మళ్లీ ఇవ్వలేదని దుర్గేశ్ […] The post నంది అవార్డులపై కీలక ప్రకటన చేసిన ఏపీ మంత్రి కందుల దుర్గేశ్ appeared first on Visalaandhra .
Nani is Mastering the Game in Telugu Cinema
Natural Star Nani has reached a different level among the tier two actors of Telugu cinema. With consistency in delivering impressive films, he gained a strong hold on the non-theatrical deals of his films irrespective of the director and the producer of his film. Digital giants like Netflix and Amazon are competing to shell out […] The post Nani is Mastering the Game in Telugu Cinema appeared first on Telugu360 .
మీ కష్టాల్లో తోడుగా ఉంటా! స్టేషన్ ఘన్ పూర్, ఆంధ్రప్రభ : స్టేషన్ఘన్పూర్
మత్తు రహిత వార్డుగా తీర్చిదిద్దుతా
మత్తు రహిత వార్డుగా తీర్చిదిద్దుతా జనగామ, ఆంధ్రప్రభ : అభివృద్ధి అంటే రోడ్లు
T20 world cup|పాక్కు చుక్కలు చూపించిన నెదర్లాండ్
T20 world cup|పాక్కు చుక్కలు చూపించిన నెదర్లాండ్ T20 world cup|ఆంధ్రప్రభ, వెబ్డెస్క్
ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పని చేస్తా
ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పని చేస్తా జనగామ, ఆంధ్రప్రభ :
చైర్పర్సన్ అభ్యర్థిగా పెండెం లక్ష్మీరామానంద్
చైర్పర్సన్ అభ్యర్థిగా పెండెం లక్ష్మీరామానంద్ నర్సంపేట, ఆంధ్రప్రభ : నర్సంపేట మున్సిపాలిటీ కాంగ్రెస్
బీజేపీకి పట్టం కట్టండి..అభివృద్ధి చేస్తా..
బీజేపీకి పట్టం కట్టండి..అభివృద్ధి చేస్తా.. కల్వకుర్తి, ఆంధ్రప్రభ : మున్సిపాలిటీ ఎన్నికల్లో తనను
ముమ్మరంగా కాంగ్రెస్ నాయకుల ఇంటింటి ప్రచారం
మక్తల్ , ఆంధ్రప్రభ : మక్తల్ మున్సిపల్ ఎన్నికల్లో 10వ వార్డు అభివృద్ధి
కొలంబో: టి20వరల్డ్ కప్లో భాగంగా నెదర్లాండ్స్ పై పాకిస్తాన్ గెలిచింది. నెదర్లాండ్స్ పై మూడు వికెట్ల తేడా పాక్ ఘన విజయం సాధించింది. 19.3 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 148 పరుగులు చేసి గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసి నెదర్లాండ్స్ 147 పరుగులు చేసింది. పాకిస్థాన్ బ్యాట్స్మెన్లలో సాహిబ్జాదా పర్హాన్ (47), ఫహీమ్ అష్రఫ్ (29), సయిబ్ అయుబ్ (24) సల్మాన్ అఘా(12), బాబర్ అజమ్(15) పరుగులు చేశారు. నెదర్లాండ్స్ బౌలర్లలో అర్యాన్ దత్, పౌల్ వ్యాన్ మీకెరన్ చెరో రెండు వికెట్లు తీయగా లగాన్ వ్యాన్ బీక్, కైయిల్ క్లేయిన్ రోలోప్ వ్యాండర్ మెర్వె తలో ఒక వికెట్ తీశారు.
4వ వార్డులో బీజేపీ అభ్యర్థి తేరాల మంజుల ప్రచారం
ఆలేరు, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మున్సిపల్ కేంద్రంలోని 4
విశ్వవిజేతలకు.. బిసిసిఐ భారీ నజరానా
ముంబై: ఐసిసి అండర్-19 ప్రపంచకప్ 2026లో భారత యువ జట్టు విశ్వవిజేతగా నిలిచింది. శుక్రవారం జరిగిన మ్యాచ్లో భారత్.. ఇంగ్లండ్ను 311 పరుగులకే ఆలౌట్ చేసింది. దీంతో ఈ మ్యాచ్లో 100 పరుగుల తేడాతో గెలిచి.. ట్రోఫీని అందుకుంది. ఈ నేపథ్యంలో ప్రపంచక్ విజేత జట్టుకు బిసిసిఐ భారీ నజరానాను ప్రకటింది. భారత జట్టుకు రూ.7.50 కోట్లు నగదు బహుమతిని ప్రకటిచింది. ఈ విషయాన్ని దేవ్జిత్ సైకియా వెల్లడించారు. ‘‘అండర్-19 వరల్డ్ కప్ యువ భారత్ విజయం సాధించడంపై యావత్ దేశం, బిసిసిఐ గర్వంగా ఉంది. ఫైనల్ల్ ఇంగ్లండ్ను ఓడించారు. ఒక్క మ్యాచ్లో కూడా ఓడిపోకుండా ప్రపంచకప్ సొంతం చేసుకున్న తీరు అద్భుతం. బిసిసిఐ ఈ జట్టుకు రూ.7.50 కోట్లు నగదు బహుమతిగా ప్రకటిస్తోంది’’ అని సైకియా తెలిపారు.
తూర్పు గోదావరి జిల్లాలో పట్టుబడ్డ పెద్దపులి విశాఖ జూ పార్క్ కి తరలింపు #Wildlife #EastGodavari
Pawan Kalyan : సేనాని సరికొత్త స్కెచ్.. ఇక ప్రత్యర్థులతో ఆట మొదలయినట్లే
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఒక ప్రత్యేక దారిలో వెళుతున్నారు.
TG |అభివృద్ధిలో ఆదర్శం సర్పంచ్ గడిపర్తి
TG | అభివృద్ధిలో ఆదర్శం సర్పంచ్ గడిపర్తి వాటర్ ట్యాంక్ క్లీనింగ్చేతిపంపు మరమ్మత్తులుడ్రైనేజ్
ఇంటర్ సిటీ ఎక్స్ప్రెస్ నడపాలి : బి గిడ్డయ్య
విశాలాంధ్ర బ్యూరోకర్నూలు : కర్నూలు నుండి విజయవాడకు, విజయవాడ కర్నూలుకు ప్రతి రోజు ఇంటర్ సిటీ ఎక్స్ప్రెస్ నడపాలని సీపీఐ జిల్లా కార్యదర్శి బి గిడ్డయ్య డిమాండ్ చేశారు. శనివారం కర్నూలు సిటీ రైల్వేస్టేషన్ ఎదుట సీపీఐ నగర సమితి ఆద్వర్యంలో సీపీఐ నగర కార్యదర్శి పీ రామకష్ణారెడ్డి అద్యక్షతన దీక్షలు చేపట్టారు. ఈ దీక్షలను సీపీఐ జిల్లా కార్యదర్శి బి గిడ్డయ్య దీక్షలు ప్రారంబించి దీక్షలను ఉద్దేశించి మాట్లాడుతూ రాజదాని అమరావతికి వెళ్ళాలంటే కర్నూలు ప్రజలు […] The post ఇంటర్ సిటీ ఎక్స్ప్రెస్ నడపాలి : బి గిడ్డయ్య appeared first on Visalaandhra .
బిజెపికి ఓటు వేస్తే..ఢిల్లీ నుంచి మరిన్ని నిధులు వస్తాయి: బండి సంజయ్
హైదరాబాద్: బిఆర్ఎస్ హయాంలో కబ్జాలే తప్ప అభివృద్ధి లేదని కేంద్రమంత్రి బండి సంజయ్ విమర్శించారు. కబ్జాలతో కరీంనగర్ లో సగం మంది కార్పొరేటర్లు జైలు కెళ్లారని అన్నారు. కరీంనగర్ కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో బండి సంజయ్ మాట్లాడుతూ.. అడ్డగోలు హామీలచ్చిన కాంగ్రెస్ అమలు చేయట్లేదని, పదే పదే ఢిల్లీ వెళ్తున్నామని సిఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. చెప్పులు ఎత్తుకుపోయే వాళ్లకు డబ్బులిస్తారా? అని కాంగ్రెస్ కు ఓటేస్తే డబ్బులు ఎక్కడి నుంచి తెస్తారు? అని బండి సంజయ్ ప్రశ్నించారు. ఇంటి పన్ను, నల్లా పన్ను కరెంట్ ఛార్జీలను పెంచుతారని ధ్వజమెత్తారు. గ్రామాలు, మున్సిపాలిటీలకు నిధులను కేంద్రమే ఇస్తోందని, బిజెపికి ఓటు వేస్తే.. ఢిల్లీ నుంచి మరిన్ని నిధులు వస్తాయని తెలియజేశారు. నిధులు లేవంటున్నారు కాబట్టి.. కాంగ్రెస్ కు ఓటు వేసినా నిధులు రావు అని అన్నారు. బూటకపు హామీలు నమ్మి కాంగ్రెస్ కు ఓటే వేశారని, తనను కోసినా పైసలు లేవని సిఎం రేవంత్ రెడ్డి అన్నారని చెప్పారు. గతంలో ఇచ్చిన హామీల గురించి నిలదీస్తారని మాజీ సిఎం కెసిఆర్ బయటకి రావట్లేదని, గ్యారెంటీల గురించి కాంగ్రెస్ నేతలు భయపడుతున్నారని బండి సంజయ్ పేర్కొన్నారు.
మాంజాలో చిక్కిన గద్దను రక్షించిన ట్రాఫిక్ పోలీసులు #Hyderabad #Begumpet #TrafficPolice #Environment
TG |పిచ్చి మొక్కలు తొలగింపు –వాహన దారులకు ఊరట
TG | పిచ్చి మొక్కలు తొలగింపు – వాహన దారులకు ఊరట TG
చికెన్ కొడుతూ …ఓటు అభ్యర్థిస్తూ
చికెన్ కొడుతూ …ఓటు అభ్యర్థిస్తూ మోత్కూర్, ఫిబ్రవరి 7 (ఆంధ్రప్రభ) : మోత్కూర్
ప్రచార పర్వంలో కదిరె రాజశేఖర్ రెడ్డి ముందంజ …
ప్రచార పర్వంలో కదిరె రాజశేఖర్ రెడ్డి ముందంజ … 14 వార్డులో ఓటర్లను
ఆ సినిమా స్టైల్లో ‘నిలవే’ ట్రైలర్.. అంచాలను అందుకుందా!
కొన్ని సినిమాలు ఏ అంచనాలు లేకుండా విడుదలై.. సంచలనాలు సృష్టిస్తు ఉంటాయి. అలా వచ్చిన సినిమాల్లో ఒకటి అర్జున్ రెడ్డి. ఈ ఒక్క సినిమా హీరోగా విజయ్ కెరీర్ని, దర్శకుడిగా సందీప్ రెడ్డి వంగా కెరీర్ని మార్చేసింది. అయితే తాజాగా ‘అర్జున్ రెడ్డి’ స్టైల్లో ఓ సినిమా థియేటర్లో సందడి చేసేందుకు సిద్ధమైంది. ఆ సినిమానే ‘నిలవే’. ఈ సినిమాకు సౌమిత్ పోలాడి హీరోగా నటిస్తూనే సాయి కె.వెన్నంతో కలిసి దర్శకత్వం వహించారు. శ్రేయాసి సేన్ హీరోయిన్గా నటిస్తోంది. రాజ్ అల్లాడ, గిరిధర్రావు పోలాడి, సా కె.వెన్నం ఈ సినిమాను నిర్మించారు. వాలెంటైన్స్ డే కానుకగా ఈ సినిమాను ఫిబ్రవరి 13న విడుదల చేయనున్నారు. ప్రచార కార్యక్రమాల్లో భాగంగా ఈ సినిమా ట్రైలర్ని విడుదల చేశారు. ప్రస్తుతం ఈ ట్రైలర్ వైరల్ అవుతోంది. ముఖ్యంగా హీరోయిన్ శ్రేయాసి సేన్ అద్భుతంగా నటించిందంటూ నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.
ప్రజల నమ్మకానికి దగ్గట్టుగా పనిచేయకుంటే రాజీనామా చేస్తా…
ప్రజల నమ్మకానికి దగ్గట్టుగా పనిచేయకుంటే రాజీనామా చేస్తా… మీ నమ్మకం ఆలోచనలకు దగ్గట్టు
SILVER|కొండెక్కి కూర్చుందండి..!
SILVER|కొండెక్కి కూర్చుందండి..! SILVER|ఆంధ్రప్రభ, వెబ్డెస్క్ : బంగారం మాట ఎత్తితే భయమేస్తోంది. ఇక
గెలుపు బాటలో 11 వార్డు బిజెపి అభ్యర్థి జయశ్రీ చిన్న కొండయ్య
గెలుపు బాటలో 11 వార్డు బిజెపి అభ్యర్థి జయశ్రీ చిన్న కొండయ్య 11వ
13వ వార్డులో ప్రచార జోరు గెలుపే లక్ష్యంగా అడుగులు
13వ వార్డులో ప్రచార జోరు గెలుపే లక్ష్యంగా అడుగులు క్యాతన్,ఫిబ్రవరి 06(ఆంధ్రప్రభ): క్యాతనపల్లి
Brutal Trolling for Raja Saab is Back
Raja Saab will end up as the biggest embarrassment in the careers of Prabhas and Maruthi. Even a disaster like Adipurush feels better to watch on screen. After brutal trolling came to an end after the theatrical release, the trolling is back on Raja Saab after the film had a digital release on Jio Hotstar. […] The post Brutal Trolling for Raja Saab is Back appeared first on Telugu360 .
ఇంటింటి ప్రచారంలో బిఆర్ఎస్ నాయకులు
మక్తల్ , ఆంధ్రప్రభ : మక్తల్ మున్సిపల్ ఎన్నికల్లో అభివృద్ధి కోసం 7వ
తిరుమల్ గెలుపు పక్కా … ప్రచారంలో సింహం జోరు… బ్రహ్మరథం పడుతున్న ఓటర్లు
ఏడేళ్లలోపు శిక్ష పడే కేసుల్లో ఇష్టారీతిన అరెస్టులు సరికాదు: సుప్రీం
దర్యాప్తుకు తప్పనిసరి అని భావించినపుడే అరెస్ట చేయాలని సూచనకేసు విచారణలో భాగంగా ఎవరినైనా ప్రశ్నించేందుకు అరెస్టు చేయడం సరికాదని దేశ అత్యున్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. ముఖ్యంగా ఏడేళ్ల లోపు శిక్ష పడే అవకాశం ఉన్న కేసుల్లో ఎడాపెడా అరెస్టులు కుదరవని స్పష్టం చేసింది. కేవలం ప్రశ్నించాలనే కారణంతో అరెస్టు చేయడాన్ని తప్పుబట్టింది. దర్యాప్తులో భాగంగా తప్పనిసరి అని భావించినపుడు ముందస్తుగా నోటీసు జారీ చేశాక అరెస్టు చేయాలని పోలీసులకు సూచించింది. భారత న్యాయ సంహిత ప్రకారం నోటీసులు […] The post ఏడేళ్లలోపు శిక్ష పడే కేసుల్లో ఇష్టారీతిన అరెస్టులు సరికాదు: సుప్రీం appeared first on Visalaandhra .
బిఆర్ఎస్ అభ్యర్థికి ఓటర్ల ఆశీర్వాదం..
పరకాల, ఆంధ్రప్రభ : పరకాల పురపాలక సంఘం 12వ వార్డు ఓటర్లు బిఆర్ఎస్
ప్రచారంలో దూసుకుపోతున్న ప్రవళిక….
ప్రచారంలో దూసుకుపోతున్న ప్రవళిక…. బూర్గంపాడు, (ఆంధ్రప్రభ): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం కార్పొరేషన్
ప్రచార పర్వంలో ఫాతిమా సమ్మద్ …
ప్రచార పర్వంలో ఫాతిమా సమ్మద్ … జనగామ, ఆంధ్రప్రభ : మున్సిపాలిటీ 28
AP BJP : తిరుమల లడ్డూ వివాదంలో బీజేపీ నేతలు పెదవి విప్పడం లేదే.. ఏమైంది చెప్మా?
తిరుమల లడ్డూ వ్యవహారం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను కుదిపేస్తుంది
Telangana |గజ్వేల్ లో ఉద్రిక్తత
Telangana | గజ్వేల్ లో ఉద్రిక్తత కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య ఘర్షణ Telangana
ఆదరించి గెలిపించండి అభివృద్ధి చేస్తా…
ఆదరించి గెలిపించండి అభివృద్ధి చేస్తా… జనగామ, ఆంధ్రప్రభ ప్రతినిధి : తెలంగాణ ప్రభుత్వం

29 C