6thMarchCartoon|ఆంధ్రప్రభలో నేటి కార్టూన్ ఔరా
6thMarchCartoon| ఆంధ్రప్రభలో నేటి కార్టూన్ ఔరా 6thMarchCartoon| ప్రపంచంపై సుంకాల దెబ్బలు… ట్రంప్
ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక
ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ఆంధ్రప్రభ
YSRCP : విజయమ్మ మనసు మారిందా? నిర్ణయం మార్చుకున్నారా?
వైఎస్ రాజశేఖర్ రెడ్డి సతీమణి విజయమ్మ తిరిగి జగన్ కోసం పనిచేస్తారా? అంటే అవుననే చెబుతున్నారు
కల్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ..
కల్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ.. ఎమ్మెల్యే బొజ్జు పటేల్ చే కళ్యాణ లక్ష్మి
ముఖ్యమంత్రి పర్యటనకు అధికారుల ఏర్పాట్లు..
ముఖ్యమంత్రి పర్యటనకు అధికారుల ఏర్పాట్లు.. హెలి ప్యాడ్ బహిరంగ సభ స్థల పరిశీలన..
Social media ban | 13ఏళ్ల లోపు వారికి…
Social media ban | 13ఏళ్ల లోపు వారికి… Social media ban
మహా కుంభాభిషేకం ఉత్సవాలు.. డ్రోన్లతో పర్యవేక్షిస్తూ విఎంసి వసతుల్లో ఎటువంటి లోపం లేకుండా
నల్లమల్ల అడవిలో కార్చిచ్చు మంటలు…
నల్లమల్ల అడవిలో కార్చిచ్చు మంటలు… వ్యాపిస్తున్న మంటలు అదుపులోకి…శ్రీశైలం రేంజ్ నల్లమల అడవి
రాజ్యాంగ విలువలు పాటించకుండా ఉండే పార్టీలను ఏమనాలి?: చంద్రబాబు
అమరావతి: మనం తీసుకునే నిర్ణయాలు భావితరాల భవిష్యత్తును నిర్ణచిస్తాయని ఎపి సిఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. ప్రజలకు జవాబుదారితనంగా అసెంబ్లీ ఉండాలని అన్నారు. ఎపి అసెంబ్లీలో ద్రవ్య వినిమయ బిల్లుపై సిఎం మాట్లాడారు. ఇబ్బందులు తట్టుకుంటూనే 2014-2019 మధ్య రాష్ట్రాన్ని ముందుకు నడిపామని, 2019-24 మధ్య రాష్ట్రంలో విధ్వంసం చేశారని విమర్శించారు. 2024 లో టిడిపి, జనసేన, బిజెపి కలిసి కూటమి ప్రభుత్వం ఏర్పాటైందని, 11 సీట్లు గెలిచిన వారు సభకు రావాలి కదా..! అని అన్నారు. ప్రతిపక్ష హోదా ఇచ్చేది తాము కాదు.. ప్రజలు అని.. ప్రజలు ఓటు వేస్తేనే అధికార, ప్రతిపక్ష హోదాలు వస్తాయని తెలియజేశారు. వైసిపి రాజ్యాంగ విలువలు పాటించడం లేదని, రాజ్యాంగ విలువలు పాటించకుండా ఉండే పార్టీలను ఏమనాలి? అని ప్రశ్నించారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్ర పథకాలపై దృష్టి పెట్టామని, కేంద్రం నిధులు వచ్చేలా చర్యలు చేపట్టామని చంద్రబాబు పేర్కొన్నారు. గత ప్రభుత్వం 93 కేంద్ర పథకాల్లో 85 పథకాలను గాలికి వదిలేసిందని, ప్రభుత్వ ఆస్తులను తాకట్టు పెట్టి అప్పులు తెచ్చిందని మండిపడ్డారు. గత ప్రభుత్వ అప్పులను రీ షెడ్యూల్ చేయించామని, ఇబ్బందులు ఉన్నా సూపర్ సిక్స్ అమలు చేస్తున్నాం అని అన్నారు. గోదావరి పుష్కరాల కంటే ముందే పోలవరాన్ని పూర్తి చేస్తామని, పోలవరం ప్రాజెక్టు క్వాలిటీ విషయంలో రాజీ లేదని అన్నారు. కేంద్రం సహకారంతో అమరావతిని ట్రాక్ లో పెట్టామని, ప్రపంచం మెచ్చేలా అమరావతిని నిర్మిస్తున్నామని చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. సోషల్ మీడియాతో పిల్లలతో నష్టం జరగకూడదన్నది తమ ఆలోచన అని.. సోషల్ మీడియా బ్యాన్ పై ఎపి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 90 రోజుల్లోనే అమలు చేసే దిశగా చర్యలు చేపట్టామని, టెక్నాలజీని వాడుకుంటే ఆయుధంగా పనిచేస్తుందని అన్నారు. 16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను దూరం చేయాలని చంద్రబాబు నాయుడు కోరారు.
Andhra Pradesh : ఏపీలో వీరికి సోషల్ మీడియా బ్యాన్.. ఏపీసర్కార్ సంచలన నిర్ణయం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది
పకడ్బందీగా జనగణన… శిక్షణా కార్యక్రమాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా నరసరావుపేట,
ఘనంగా లయోలా హైస్కూల్లో సైన్స్ అండ్ కల్చర్ ఎగ్జిబిషన్
పర్వతగిరి మార్చి 05 (జనం సాక్షి)పర్వతగిరి మండల కేంద్రంలోని లయోలా హై స్కూల్ ఆవరణలో కళ, సైన్స్ మరియు సంస్కృతి ప్రదర్శన (ఆర్ట్, సైన్స్ అండ్ కల్చర్ …
సిద్దిపల్లె లో ఎస్బిఐ బ్యాంకు కస్టమర్ సర్వీస్ పాయింట్ ప్రారంభించిన మేనేజర్
మంథని, ( జనంసాక్షి) : పెద్దపల్లి జిల్లా కమాన్ పూర్ మండలం సిద్దిపల్లె గ్రామ పంచాయతీ పరిధిలోని శాలపల్లె పోచమ్మ గుడి సమీపన (పాత గ్రామపంచాయతీ కార్యాలయంలో …
AP |శరవేగంగా గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మాణం..
AP | శరవేగంగా గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మాణం.. ప్రాజెక్టు అంచనా వ్యయం
అల్లిపూర్ లో ప్రజా పాలన.. ప్రగతి ప్రణాళిక ప్రారంభం
జనం సాక్షి రాయికల్ :రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగాచేపట్టిన ప్రజా పాలన… ప్రగతి ప్రణాళిక కార్యక్రమం శుక్రవారం రోజున అల్లిపూర్ గ్రామంలో గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో ప్రజా పాలన.. ప్రగతి …
త్వరలో తెలంగాణలో రాజకీయ పార్టీని స్థాపిస్తున్నాను: తిరుమలలో కవిత
భర్తతో కలిసి శ్రీవారిని దర్శించుకున్న కవిత త్వరలో తెలంగాణలో రాజకీయ పార్టీని స్థాపించనున్నట్లు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తిరుమలలో వెల్లడించారు. తన భర్తతో కలిసి కవిత శుక్రవారం శ్రీవారిని దర్శించుకున్నారు. వేకువజామున శ్రీవారి అభిషేక సేవలో పాల్గొన్నారు. అనంతరం కవిత మాట్లాడుతూ, నాలుగేళ్లుగా తాను పడుతున్న మనోవేదన వెంకటేశ్వరస్వామి వారి దయతో తీరిందని అన్నారు. ఢిల్లీ మద్యం కేసులో కోర్టు క్లీన్ చిట్ ఇవ్వడంతో శ్రీవారి మొక్కులు చెల్లించడానికి కాలినడకన వచ్చానని తెలిపారు. కవిత […] The post త్వరలో తెలంగాణలో రాజకీయ పార్టీని స్థాపిస్తున్నాను: తిరుమలలో కవిత appeared first on Visalaandhra .
ఏ ఈ పై ఆరోపణలు.. నెర్రెలు భారిన పొలంచెరువు వద్ద ఆందోళన చేస్తున్న
తెలంగాణలో ఇంజినీరింగ్ కాలేజీల కొత్త ఫీజులు ప్రకటించిన ప్రభుత్వం..
తెలంగాణలో ఇంజినీరింగ్ కాలేజీల ట్యూషన్ ఫీజులపై ప్రభుత్వం కొత్త నిర్ణయం తీసుకుంది.రాష్ట్రంలోని మొత్తం 160 ఇంజినీరింగ్ కళాశాలలకు కొత్త ఫీజులను ఖరారు చేస్తూ విద్యాశాఖ గురువారం జీవో నంబర్ 6 జారీ చేసింది. ఈ నిర్ణయం ప్రకారం 33 ఇంజినీరింగ్ కాలేజీలలో ట్యూషన్ ఫీజు రూ.లక్షకు పైగా ఉండగా,మరో రెండు కళాశాలల్లో ఫీజు రూ.లక్షగా నిర్ణయించారు. ఈ ఫీజులు 2025 నుంచి 2028 వరకు ఉండే బ్లాక్ పీరియడ్కు వర్తిస్తాయి. గత బ్లాక్ పీరియడ్లో కూడా రూ.లక్షకు […] The post తెలంగాణలో ఇంజినీరింగ్ కాలేజీల కొత్త ఫీజులు ప్రకటించిన ప్రభుత్వం.. appeared first on Visalaandhra .
TDP |సొంత పార్టీ నేతలపై మండిపడ్డ కొలికపూడి
TDP | సొంత పార్టీ నేతలపై మండిపడ్డ కొలికపూడి పార్టీ అంతర్గత విభేదాలపై
ఇంజినీరింగ్ కాలేజీల కొత్త ట్యూషన్ ఫీజులు ఖరారు#EngineeringFees#TelanganaEducation#CollegeFees
రాష్ట్రవ్యాప్తంగా కలెక్టరేట్ల ముట్టడి..
రాష్ట్రవ్యాప్తంగా కలెక్టరేట్ల ముట్టడి.. జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కలెక్టరేట్ల ముట్టడివిద్యార్థి
t20 final|ఐసీసీ రూల్స్ ఏం చెబుతున్నాయి..?
t20 final| ఐసీసీ రూల్స్ ఏం చెబుతున్నాయి..? ఫైనల్ మ్యాచ్కు రిజర్వ్డే కేటాయింపురెండు
April 3rd |భారీ స్థాయిలో విడుదల..
April 3rd | భారీ స్థాయిలో విడుదల.. April 3rd | సముద్రఖని
అతిగా ఆవేశపడిన సాక్షి.. ధోనీ రియాక్షన్ చూస్తే షాకవుతారు..
ముంబై: టి-20 ప్రపంచకప్ 2026 ఫైనల్స్కి టీం ఇండియా చేరుకుంది. గురువారం ఇంగ్లండ్తో జరిగిన మ్యాచ్లో ఘన విజయం సాధించింది. వాంఖడే స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో పరుగుల వరద పారింది. ఇరు జట్లు ఎక్కడా తగ్గకుండా రన్స్ చేశారు. ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్లో చివరికి విజయం భారత్నే వరించింది. అయితే ఈ మ్యాచ్ చూసేందుకు చాలా మంది సెలబ్రిటీలు హాజరయ్యారు. వారిలో మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ, ఆయన సతీమణి సాక్షి ధోనీ కూడా ఉన్నారు. విఐపి గ్యాలరీలో కూర్చొని వీరు మ్యాచ్ని వీక్షించారు. అయితే ధోనీ, సాక్షిల మధ్య జరిగిన ఓ సన్నివేశం ఇప్పుడు సోషల్మీడియాలో వైరల్ అవుతోంది. జస్ప్రిత్ బుమ్రా బౌలింగ్లో ఇంగ్లండ్ బ్యాటర్ శామ్ కర్రన్ ఓ బంతిని డిఫెన్స్ చేశాడు. అది పిచ్ అయ్యి గాల్లోకి లేవగా.. బుమ్రా ఫాలో త్రూలో అందుకున్నాడు. ఇది క్యాచ్ అని పొరబడిన సాక్షి సింగ్.. ఎగిరి గంతేసింది. వెనకే ఉన్న ధోనీ.. ‘‘అది క్యాచ్ కాదు.. నువ్వు కూర్చో’’ అని తన భార్యని మందలించాడు. దీంతో అక్కడ ఉన్న వారందరూ నవ్వు ఆపుకోలేకపోయారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్మీడియాలో వైరల్ అవుతోంది. కాగా, నిన్నటి మ్యాచ్లో ఇంగ్లండ్పై భారత్ 7 పరుగుల తేడాతో గెలిచింది. ఫైనల్స్లో న్యూజిలాండ్తో సూర్యకుమార్ సేన అమీతుమీ తేల్చుకోనుంది. pic.twitter.com/AUnhCgclii — Abhinav (@HariomAbhinav) March 5, 2026
Andhra Pradesh : నేడు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల ఆత్మయ సమావేశం
ఈ రోజు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల ఆత్మయ సమావేశం విజయవాడలో జరగనుంది.
Buckle Up For Ranveer’s Dhurandhar 2 Trailer
After weeks of rumours, Jio Studios and B62 Studios have officially locked the trailer launch for tomorrow. A powerful new poster featuring Ranveer Singh confirms the big reveal. The original film turned into a blockbuster phenomenon, registering huge collections worldwide. With the sequel now gearing up for release, industry circles expect another strong global performance. […] The post Buckle Up For Ranveer’s Dhurandhar 2 Trailer appeared first on Telugu360 .
16 ఏళ్ల లోపు పిల్లలకు సోషల్ మీడియా వినియోగంపై నిషేధం: కర్ణాటక ప్రభుత్వం నిర్ణయం
బడ్జెట్ సమర్పణ సందర్భంగా ప్రకటించిన సిద్ధరామయ్య పిల్లలు మొబైల్ ఫోన్ వ్యసనం బారిన పడకుండా ఈ నిర్ణయం17వ సారి బడ్జెట్ ప్రవేశపెడుతున్న సిద్ధరామయ్యకర్ణాటక ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకున్నది. 16 సంవత్సరాల లోపు పిల్లలు సోషల్ మీడియా వాడకంపై నిషేధం విధించింది. ఈ మేరకు బడ్జెట్ సమర్పణ సందర్భంగా కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అసెంబ్లీలో ప్రకటించారు. పిల్లలు మొబైల్ ఫోన్ వ్యసనం బారిన పడకుండా అడ్డుకోవడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. మొబైల్ ఫోన్లను ఎక్కువగా ఉపయోగించడం […] The post 16 ఏళ్ల లోపు పిల్లలకు సోషల్ మీడియా వినియోగంపై నిషేధం: కర్ణాటక ప్రభుత్వం నిర్ణయం appeared first on Visalaandhra .
Andhra Pradesh : బాలికలకు నారా లోకేశ్ గుడ్ న్యూస్
బాలికలకు నారా లోకేశ్ గుడ్ న్యూస్ చెప్పారు
ఇరాన్పై అమెరికా-ఇజ్రాయెల్ యుద్ధం... 200 మంది పిల్లలు మృతి
టెహ్రాన్: ఇరాన్పై అమెరికా-ఇజ్రాయెల్ కలిసి యుద్ధానికి దిగాయి. ఇరాన్పై రెండు దేశాలు దారుణంగా వైమానికి దాడులు చేస్తున్నాయి. ఈ యుద్ధంలో వేలాది మంది ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ యుద్ధంలో ఇప్పటి వరకు 200 మంది చిన్నారులు మృతి చెందారని యునిసెఫ్ తెలిపింది. ఇరాన్ 181 మంది, లెబనాన్ ఏడుగురు, ఇజ్రాయెల్ ముగ్గురు, కువైట్లో ఒకరు మృతి చెందాడు. అభం శుభం తెలియని పిల్లలు యుద్ధాన్ని ప్రారంభించలేదని, మూల్యం మాత్రం చెల్లిస్తున్నారు. ఇరాన్లోని మినాబ్లో బాలికల పాఠశాలపై అమెరికా-ఇజ్రాయెల్ వైమానిక దళాలు దాడి చేయడంతో 160 మందిపైగా బాలికలు ప్రాణాలు కోల్పోయారని ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కోర్ పేర్కొంది. ఈ దాడి అమెరికా దళాలు చేసినట్టు ఆరోపణలు చేసింది. గత ఏడు రోజుల నుంచి జరుగుతున్న యుద్ధంలో దాదాపుగా 1230 మంది చనిపోయి ఉంటారు. ఫిబ్రవరి 28 నుంచి పది దేశాలలో 11 వేల విమానాల రాకపోకలను నిలిపివేశారు.
Hyderabad : హైదరాబాద్ లో మరో హిట్ అండ్ రన్ కేసు
హైదరాబాద్ లోని గాంధీ నగర్ లో హిట్ అండ్ రన్ కేసు వెలుగులోకి వచ్చింది
కమిషనర్ నిర్లక్ష్యం… మండిపడ్డ పలువురు కౌన్సిలర్లుసమస్యలపై మాట్లాడేందుకు చేసిన ఫోన్ కాల్స్కు స్పందన
Social media | నిషేధం Social media | ఆంధ్రప్రభ వెబ్ డెస్క్
సమస్యలను పరిష్కరించాలి.. నిజామాబాద్ అర్బన్, ఆంధ్రప్రభ : జిల్లా కేంద్రంలోని నగర ప్రెస్
Sukumar Applauds Chay’s Commitment To Vrushakarma
Naga Chaitanya’s upcoming mystical thriller Vrushakarma has already sparked curiosity with its first look, and the freshly released glimpse has further heightened expectations. The video introduced audiences to a visually rich world while hinting at a gripping storyline and unique narrative style. Director Sukumar, who is backing the project along with Bapineedu, expressed great enthusiasm […] The post Sukumar Applauds Chay’s Commitment To Vrushakarma appeared first on Telugu360 .
తెలంగాణలో ముందుగానే ముదిరిన ఎండలు..
ఆరు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీములుగు జిల్లాలో 39 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదు తెలంగాణలో వేసవి తన ప్రతాపాన్ని ముందుగానే చూపిస్తోంది. మార్చి నెల ప్రారంభంలోనే సూర్యుడు భగభగ మండుతూ ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాడు. సాధారణంగా మార్చి మూడో వారం తర్వాత పెరిగే ఎండల తీవ్రత, ఈసారి ఫిబ్రవరి రెండో వారం నుంచే మొదలైంది. ఈ ఏడాదిలో తొలిసారిగా నిన్న ములుగు జిల్లా మంగపేటలో గరిష్ఠంగా 39 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. ఆదిలాబాద్ అర్బన్, […] The post తెలంగాణలో ముందుగానే ముదిరిన ఎండలు.. appeared first on Visalaandhra .
మధ్యప్రాచ్యానికి పాక్షికంగా విమానాలు..సేవలు పునరుద్ధరించిన భారతీయ విమానయాన సంస్థలు
అమెరికా-ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య నెలకొన్న తీవ్ర ఉద్రిక్తతల కారణంగా మధ్యప్రాచ్యంలో గగనతల ఆంక్షలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో నిలిచిపోయిన విమాన సర్వీసులను దేశీయ విమానయాన సంస్థలు ఇవాళ్టి నుంచి పాక్షికంగా పునరుద్ధరించాయి. ఇండిగో, ఎయిరిండియా, స్పైస్జెట్ వంటి సంస్థలు పరిమిత సంఖ్యలో మధ్యప్రాచ్యానికి రాకపోకలు ప్రారంభించాయి. విమానయాన సంస్థల వారీగా వివరాల్లోకి వెళితే… ఇండిగో ఇవాళ ఎనిమిది మధ్యప్రాచ్య గమ్యస్థానాలకు 17 విమానాలను (34 సెక్టార్లు) నడపనున్నట్లు తెలిపింది. సురక్షితమైన రీతిలో సర్వీసులను పూర్తిగా పునరుద్ధరించేందుకు ప్రభుత్వ […] The post మధ్యప్రాచ్యానికి పాక్షికంగా విమానాలు..సేవలు పునరుద్ధరించిన భారతీయ విమానయాన సంస్థలు appeared first on Visalaandhra .
Chandrababu : చంద్రబాబు కేంద్ర రాజకీయాల్లోకి వెళ్లేందుకు ముహూర్తం ఖరారయిందా?
బీహార్ రాజకీయాలు ఆంధ్రప్రదేశ్ కు విస్తరిస్తాయా? అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి
కాపుల సంక్షేమానికి కూటమి సర్కార్ కట్టుబడి ఉంది
కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేసిన ఘనత సీఎం చంద్రబాబుదేనని మంత్రి సవిత తెలిపారు
ఇరాన్ విషయం పూర్తయ్యాక క్యూబా సంగతి చూస్తాం: ట్రంప్ హెచ్చరిక
మొదట ఇరాన్ విషయం తేల్చిన తర్వాత క్యూబాపై దృష్టి సారిస్తానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. 2025 మేజర్ లీగ్ సాకర్ ఛాంపియన్స్గా నిలిచిన ఇంటర్ మయామి జట్టుకు శ్వేతసౌధంలో ట్రంప్ ఘనంగా ఆతిథ్యం ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రస్తుతం ఇరాన్ పని ముగించడాన్ని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు.ఇజ్రాయెల్తో కలిసి అనుకున్న దానికంటే వేగంగానే తమ దళాలు ఇరాన్పై దాడులు కొనసాగిస్తున్నాయని అన్నారు. వరుస దాడుల వల్ల ఇరాన్ సైనిక […] The post ఇరాన్ విషయం పూర్తయ్యాక క్యూబా సంగతి చూస్తాం: ట్రంప్ హెచ్చరిక appeared first on Visalaandhra .
hero|సెమీస్లో సంజూ, బుమ్రా హీరోలు
hero| సెమీస్లో సంజూ, బుమ్రా హీరోలు ఆంధ్రప్రభ వెబ్డెస్క్ : ఇంగ్లండ్తో సెమీ
Vijaywada : ఇంద్రకీలాద్రిపై మహాకుంభాభిషేకం
విజయవాడ ఇంద్రకీలాద్రిపై మహాకుంభాభిషేకాలు మొదలయ్యాయి
HYD |రూ.15లక్షలు పోగొట్టుకొని…
HYD | రూ.15లక్షలు పోగొట్టుకొని… HYD | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ :
బాలుడిని సుత్తెతో కొట్టి చంపి.... రక్తాన్ని తాగి... మాంసాన్ని తిని
భోపాల్: హోళీ వేడుకలు జరుపుకొని తన అక్క వాళ్ల ఇంటికి వెళ్తుండగా బాలుడిపై ఓ వ్యక్తి సుత్తెతో దాడి చేసి అనంతరం రక్తం తాగి, మాంసం తిన్నాడు. ఈ సంఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రం దామో జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... దెహత్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సమన్న గ్రామంలో భరత్ విశ్వకర్మ తన సోదరుడు విజయ్ విశ్వకర్మతో కలిసి హోళీ వేడుకలు జరుపుకున్నారు. అనంతరం ఇద్దరు కలిసి తన సోదరి ఇంటికి వెళ్తున్నారు. గుడ్డ పటేల్ అనే వ్యక్తి సుత్తె తీసుకొని భరత్ తలపై వెనుక నుంచి కొట్టాడు. భరత తల పగిలి కిందిపోయాడు. వెంటనే నిందితుడు పటేల్ తల నుంచి వస్తున్న రక్తాన్ని తాగడంతో పాటు మాంసాన్ని కూడా తిన్నాడు. స్థానికులు స్పందించి అతడిని పట్టుకోవడానికి ప్రయత్నించారు. స్థానికులను రాళ్లతో కొట్టి నిందితుడు చేనులోకి పారిపోయాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని స్థానికుల సహాయంతో అతడిని పట్టుకున్నారు. మృతుడు అర్థకేధా గ్రామానికి చెందిన బాలుడిగా గుర్తించారు. గుడ్డ పటేల్ భార్యను చంపిన కేసులో అతడు జైలు జీవితం గడిపాడని పోలీసులు తెలిపారు. మరో హత్యలో కూడా అతడు నిందితుడిగా ఉన్నాడని పోలీసులు తెలిపారు. మానసిక వ్యాధితో నిందితుడు ఇబ్బంది పడుతున్నాడని పోలీసులు వెల్లడించారు. అతడిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించామన్నారు.
Tirumala |ఎగిసిపడ్డ అగ్నికీలలు…
Tirumala | ఎగిసిపడ్డ అగ్నికీలలు… Tirumala | ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ :
టీటీడీ ఈవోగా ముద్దాడ రవిచంద్ర బాధ్యత స్వీకారం
తిరుమల తిరుపతి దేవస్థానం ఈవోగా ముద్దాడ రవిచంద్ర భాద్యతలను స్వీకరించారు
ఎరువులు, వంటగ్యాస్ సరఫరాపై యుద్ధం ప్రభావం పడే సూచనలు.#FertilizerCrisis#LPGPrices#GulfTensions#India
ప్రతి గ్రామానికి స్వచ్ఛమైన నీరు అందించడమే మా లక్ష్యం: పవన్
అమరావతి: బడ్జెట్ లో ఎపి సిఎం చంద్రబాబు నాయుడు దూరదృష్టి, దార్శనికత అడుగడుగునా ఉందని డిప్యూటీ సిఎం పవన్ కల్యాణ్ కొనియాడారు. న్యాయశాఖకు కూటమి ప్రభుత్వం చాలా ప్రాధాన్యత ఇస్తోందని అన్నారు. ఎపి అసెంబ్లీ సమావేశాల్లో ద్రవ్య వినిమయ బిల్లుపై పవన్ ప్రసంగించారు. కొత్తగా కోర్టు భవనాల నిర్మాణాలు కొనసాగుతున్నాయని, కోర్టులన్నింటిలో మౌలిక సదుపాయాలు కల్పించడం అత్యంత అవసరం అని తెలియజేశారు. గత ప్రభుత్వం చేసిందంతా విధ్వంసమేనని, వైసిపి ఆర్థిక విధ్వంసం వల్ల రాష్ట్రం 30 ఏళ్లు వెనక్కి వెళ్లిందని పవన్ విమర్శించారు. వైసిపి ప్రభుత్వం రూ.10 లక్షల కోట్ల అప్పులు వదిలి వెళ్లిందని, కేంద్ర నిధులను కూడా దుర్వినియోగం చేసిందని ధ్వజమెత్తారు. విద్యావ్యస్థను వైసిపి ప్రభుత్వం నాశనం చేసిందని, విద్యుత్ సరఫరాలో కూడా ఇబ్బందులు వచ్చాయని మండిపడ్డారు.1.29 లక్షల కోట్లు విద్యుత్ సంస్థలు నష్టపోయాయని, ఆ భారాన్ని ప్రజలపై మోపారని ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చాక వినూత్న కార్యక్రమాలు అమలు చేశామని, ప్రతి గ్రామానికి స్వచ్ఛమైన నీరు అందించడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. జల్ జీవన్ మిషన్ కు కూలమి ప్రభుత్వం నిధులు కేటాయించిందని, మెగా డిఎస్ సి ద్వారా 16 వేలకు పైగా టీచర్ పోస్టులు భర్తీ చేయనున్నామని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు.
ଫ୍ୟାକ୍ଟ ଚେକ୍ : ରାଞ୍ଚିରେ ଓଭର ବ୍ରିଜ ଉପରୁ ତଳକୁ ହାତୀ ପଡ଼ିବା ଭିଡିଓଟି ଏଆଇ ଦ୍ୱାରା ନିର୍ମିତ
ଜନ ସଂଖ୍ୟା ବଢିବା ସହ ଜଙ୍ଗଲ କ୍ଷୟ ଘଟିବାରେ ଲାଗିଛି । ତେଣୁ ବିଭିନ୍ନ ସ୍ଥାନରେ ଜଙ୍ଗଲୀ ଜୀଵ ମାନେ ସହର ମୁହାଁ ହେବାରେ ଦେଖିବାକୁ ମିଳିଛି । ଗତ କିଛିଦିନ ତଳେ ମେରାମଣ୍ଡଳି ସେକ୍ସନରେ ୨୬ଟିକିଆ ହାତୀ ପଲଙ୍କ ଉପଦ୍ରରେ ଅଞ୍ଚଳବାସୀ ଅତିଷ୍ଠ ହୋଇପଡିଥିଲେ । ଢେଙ୍କାନାଳ ବନଖଣ୍ଡ ମେରାମଣ୍ଡଳୀ ସେକ୍ସସନ ମୋଟଙ୍ଗା ଥାନା ଅନ୍ତର୍ଗତ ନଗାରୀ ଗାଁରେ ଏକ ଅଭାବନୀୟ ଘଟଣା ସାମ୍ନାକୁ ଆସିଛି । ଗାଁର ଯୁବକ କଷ୍ଟୁ ବେହେରା ଶୋଇଥିବା ବେଳେ ତାଙ୍କୁ ହାତୀ ଘର ଭିତରୁ ଘୋଷାଡ଼ି ନେଇ ଦଳି ଦେଇଥିବା ଵେଳେ, ଘଟଣା ସ୍ଥଳରେ କଷ୍ଟୁଙ୍କର ମୃତ୍ୟୁ ଘଟିଛି । ଇତି ମଧ୍ୟରେ ଏକ ଭିଡିଓ ସୋସିଆଲ ମିଡିଆରେ ଭାଇରାଲ ହେବାରେ ଲାଗିଛି । ଭାଇରାଲ ଭିଡିଓରେ ଏକ ହାତୀ ରାସ୍ତା ଉପରେ ଏଣେତେଣେ ବୁଲୁଥିବାର ଦେଖାଯାଉଛି । ପରେପରେ ହାତୀଟି ନିକଟସ୍ଥ ଏକ ଓଭର ବ୍ରିଜ ଉପରୁ ତଳକୁ ଡେଇଁ ପଡୁଥିବାର ଉକ୍ତ ଭିଡିଓରେ ଦୃଶ୍ୟମାନ ହୋଇଛି । ଉକ୍ତ ଘଟଣାଟି ରାଞ୍ଚି ଅଞ୍ଚଳର ବୋଲି ସୋସିଆଲ ମିଡିଆରେ ୟୁଜର୍ସ ଦାବି କରିଛନ୍ତି । ଯାହାର ଆର୍କାଇଭ ଲିଙ୍କ୍ ଏଠାରେ ଉପଲବ୍ଧ ରହିଛି । ସାତ୍ୟାସତ୍ୟ: ଦାବିରେ ନାହିଁ କୌଣସି ସତ୍ୟତା । ଏଭଳି କୌଣସି ଘଟଣା ରାଞ୍ଚିରେ ଘଟିନାହିଁ । ଭାଇରାଲ ଭିଡିଓଟି ଏଆଇ ଦ୍ୱାରା ନିର୍ମିତ ହୋଇଥାଇ ପାରେ । ଦାବିର ଅନୁସନ୍ଧାନ କରିବାକୁ ଯାଇ ଉକ୍ତ କିୱାର୍ଡ ବ୍ୟବହାର କରି ଅନୁସନ୍ଧାନ କରିଥିଲୁ । ବିଗତ ପ୍ରାୟ ୭ ଦିନ ତଳେ ଏକ ହାତୀ ରାଞ୍ଚିର ବିଭିନ୍ନ ସହରାଞ୍ଚଳରେ ବୁଲୁଥିବାର ଖବର ବିଭିନ୍ନ ଗଣମାଧ୍ୟମରେ ପ୍ରସାରିତ ହୋଇଥିବାର ଆମର ହସ୍ତଗତ ହୋଇଥିଲା । ବିଭିନ୍ନ ଗଣମାଧ୍ୟମରେ ବିଭିନ୍ନ ସହର ଏବଂ ଅଞ୍ଚଳର ଦୃଶ୍ୟ ପ୍ରସାରିତ ହୋଇଥିବା ବେଳେ, ଭାଇରାଲ ଭିଡିଓର କୌଣସି ଅଂଶ ଦେଖିବାକୁ ପାଇନଥିଲୁ । ଯଦି ଏତେ ବିଶାଳ ହାତୀ କୌଣସି ଓଭର ବ୍ରିଜ ଉପରୁ ପଡ଼ିଥାନ୍ତା ତେବେ ନିଶ୍ଚିତ ଭାବେ କୌଣସି ନା କୌଣସି ଜାତୀୟ ଏବଂ ପ୍ରମୁଖ ଗଣମାଧ୍ୟମରେ ଉକ୍ତ ଖବରଟି ପ୍ରକାଶିତ କିମ୍ବା ପ୍ରସାରିତ ହୋଇଥାନ୍ତା । ଅଧିକ ସୂଚନା ପାଇଁ ରାଞ୍ଚିର ସ୍ୱାଧୀନ ଭାବେ କାର୍ଯ୍ୟରତ ସାମ୍ବାଦିକ ତୁଷାର ମୁଣ୍ଡାଙ୍କୁ ଯୋଗାଯୋଗ କରିଥିଲୁ । ତୁଷାର ଉକ୍ତ ଦାବିକୁ ସିଧାସଳଖ ଭାବେ ଭୁଲ ବୋଲି ଦର୍ଶାଇଥିଲେ । ଯଦି ଏତେବଡ଼ ଘଟଣା ରାଞ୍ଚି ଅଞ୍ଚଳରେ ଘଟିଥାନ୍ତା ଉକ୍ତ ଖବରକୁ ଆମେ ନିଶ୍ଚିତ ପ୍ରସାରନ କରିଥାନ୍ତୁ ବୋଲି କହିଥିଲେ ତୁଷାର । ସେହିପରି ନିକଟରେ କଣ ବିଗତ ଦିନରେ ଏଭଳି କୌଣସି ଘଟଣା ବା ଦୃଶ୍ୟ ରାଞ୍ଚିରେ ଘଟିନାହିଁ ବୋଲି ଦୃଢ଼ ଭାବେ ଜଣାଇଥିଲେ ତୁଷାର । ଭାଇରାଲ ଭିଡିଓକୁ ଯଦି ତର୍ଜମା କରି ଦେଖାଯାଏ ଉକ୍ତ ଭିଡିଓଟିର ବହୁ ଅଂଶ ଅପ୍ରାକୃତିକ ଭାବେ ଦୃଶ୍ୟମାନ ହେଉଛି । ଯେପରିକି, ଓଭରବ୍ରିଜ ଉପରେ ଏତେ ବଡ଼ ହାତୀ ଠିଆ ହୋଇଛି ହେଲେ ଏହାକୁ ଦେଖିବାକୁ ସେଠାରେ କୌଣସି ଭିଡ ନାହିଁ । ହାତୀ ନିକଟରେ ଗାଡ଼ି ଗୁଡିକ ସ୍ୱାଭାବିକ ଭାବେ ଯାତାୟାତ କରୁଥିବାର ଦେଖିବାକୁ ମିଳୁଛି । ଗାଡ଼ିରେ ବସିଥିବା ବ୍ୟକ୍ତି ମାନେ ମଧ୍ୟ ହାତୀ ଆଡ଼କୁ ଦେଖୁନଥିବାର ଦେଖାଯାଇଛି । ସେହିପରି ହାତୀଟି ଯେତେବେଳେ ତଳେ ପଡୁଛି ତଳେ ଯାଉଥିବା ଗାଡିଟିର ବିଶେଷ କ୍ଷତି ହୋଇନାହିଁ । ଯାହାକି ଅସମ୍ଭବ ପ୍ରାୟ ହାତୀଟି ତଳେ ପଡିବା ପରେ ମଧ୍ୟ କୌଣସି ରକ୍ତ ବାହାରୁଥିବାର ଦେଖାଯାଉ ନାହିଁ । ଏସବୁ ଡିଜିଟାଲ ଭାବେ ତିଆରି ଆଡ଼କୁ ସୁଚାଉଅଛି । ଉକ୍ତ ଭିଡିଓକୁ ନେଇ ସାଇଟ ଇଞ୍ଜିନରେ ପରୀକ୍ଷା କରିଥିଲୁ । ବ୍ରିଜ ଉପରୁ ହାତୀ ଡେଇଁ ପଡୁଥିବା ଭିଡିଓଟି ୬୯% ଏଆଇ ଦ୍ୱାରା ନିର୍ମିତ ବୋଲି ରିପୋର୍ଟ ପ୍ରକାଶ କରିଥିଲା ସାଇଟ ଇଞ୍ଜିନ I ଅନ୍ୟପଟେ ସହରଭିତରକୁ ପଶି ଆସିଥିବା ହାତୀକୁ ବନ କର୍ମଚାରୀ ସୁରକ୍ଷିତ ଭାବେ ଜଙ୍ଗଲ ଆଡ଼କୁ ପଠାଇ ଦିଆଯାଇଛି ବୋଲି ସୂଚନା ଦେଇଛନ୍ତି ଝାଡ଼ଖଣ୍ଡ ବନ ବିଭାଗ । ଏଥିରୁ ଜଣାଯାଏ ଯେ ହାତୀର ମୃତ୍ୟୁ ଘଟିନାହିଁ, ତାହାକୁ ସୁରକ୍ଷିତ ଭାବେ ବନ କର୍ମଚାରୀ ଦ୍ୱାରା ଜଙ୍ଗଲ ଆଡ଼କୁ ଛାଡି ଦିଆଯାଇଛି । ଏଥିରୁ ପ୍ରମାଣିତ ହେଲା ଯେ, ଦାବିରେ ନାହିଁ କୌଣସି ସତ୍ୟତା । ନିକଟ ଦିନରେ ରାଞ୍ଚିରେ ହାତୀ ଉପଦ୍ରବ ହୋଇଛି ସତ ହେଲେ ଓଭରବ୍ରିଜ ଉପରୁ ତଳକୁ ପଡିବା ଭଳି କୌଣସି ଘଟଣା ଘଟିନାହିଁ ।
Abhishek Sharma : ఇంత నిర్లక్ష్యం ఆటగాడిని ఎప్పుడైనా..ఎక్కడైనా చూశారా?
టీం ఇండియాకు అభిషేక్ శర్మ తెల్ల ఏనుగులా మారాడు. ఏ
Srikanth Odela’s Evolution: Dasara To Paradise
Srikanth Odela is a filmmaker of a rare breed- a director whose voice is both deeply rooted in the soil and unapologetically mass-driven. Coming from Godavarikhani, it’s remarkable how a boy from a mining town rose to shake mainstream Telugu cinema with authenticity, intensity, and emotional depth. His journey from Dasara to the upcoming The […] The post Srikanth Odela’s Evolution: Dasara To Paradise appeared first on Telugu360 .
గ్రామ అభివృద్ధికి సహకరించాలి..
గ్రామ అభివృద్ధికి సహకరించాలి.. రాష్ట్ర వ్యవసాయ, సహకార శాఖ కార్యదర్శి సురేంద్రమోహన్ ను
ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక.. పట్టణ సమస్యల ను పరిష్కరించడానికి ప్రజా పాలన
Peddi: Janhvi Adds Spice To Village Belle Look
The team of Peddi, starring Mega Power Star Ram Charan and directed by Buchi Babu Sana under the Vriddhi Cinemas banner, unveiled a special poster of Janhvi Kapoor on the occasion of her birthday. The new poster showcases Janhvi in a vibrant rural-inspired look with a modern twist. She wears a maroon blouse paired with […] The post Peddi: Janhvi Adds Spice To Village Belle Look appeared first on Telugu360 .
Sree Vishnu’s Mrithyunjay Review
Telugu360 Rating: 2.5/5 A week after the release of Vishnu Vinyasam, Sree Vishnu’s next film Mrithyunjay released today. The film directed by Hussain Sha Kiran is a thriller. Reba Monica John is the leading lady and Sree Vishnu who is the King of Entertainment has taken up a crime thriller. Here is the review of […] The post Sree Vishnu’s Mrithyunjay Review appeared first on Telugu360 .
కొలికపూడి మరోసారి సంచలన కామెంట్స్
తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు విజయవాడ ఎంపీ కేశినేని చిన్నిపై సంచలన కామెంట్స్ చేశారు
ଫ୍ୟାକ୍ଟ ଚେକ୍: ଭାଇରାଲ ଭିଡିଓଟି ୨୦୨୫ର ଅଟେ, ଖାମେନିଙ୍କ ମୃତ୍ୟୁ ସହ ନାହିଁ କୌଣସି ସମ୍ପର୍କ
ମଧ୍ୟପ୍ରାଚ୍ୟ ଯୁଦ୍ଧ ଅତି ଭୟଙ୍କର ରୂପ ନେଇଛି। ଆୟାତୋଲ୍ଲା ଖେମିନିଙ୍କ ହତ୍ୟାର ପ୍ରତିଶୋଧ ନେବାକୁ ସଂକଳ୍ପ ନେଇଛି ଇରାନ। ଯୁଦ୍ଧର ତୃତୀୟ ଦିନରେ ଇରାନ ଆଜି ଇସ୍ରାଏଲ ପ୍ରଧାନମନ୍ତ୍ରୀ ବେଞ୍ଜାମିନ ନେତାନ୍ୟାହୁଙ୍କ ଅଫିସ୍ ସମେତ ଅନେକ ସରକାରୀ ପ୍ରତିଷ୍ଠାନ ଉପରେ କ୍ଷେପଣାସ୍ତ୍ର ମାଡ଼ କରିଛି। ଅନ୍ୟପକ୍ଷରେ ଇରାନର ସର୍ବୋଚ୍ଚ ନେତା ଆୟାତୋଲ୍ଲା ଅଲି ଖାମେନିଙ୍କ ମୃତ୍ୟୁରେ ଭାରତ ଶୋକ ପ୍ରକାଶ କରିଛି। ଅଲି ଖାମେନିଙ୍କ ମୃତ୍ୟୁ ପରେ ଦିଲ୍ଲୀରେ ଥିବା ଇରାନ ଦୂତାବାସ ଏହାର ପତାକା ଅର୍ଦ୍ଧନମିତ କରିଛି। ଇସ୍ରାଏଲ ଏବଂ ଆମେରିକାରେ ହୋଇଥିବା ଆକ୍ରମଣରେ ତାଙ୍କର ମୃତ୍ୟୁ ହୋଇଥିଲା। ଭାରତ ସରକାରଙ୍କ ପକ୍ଷରୁ, ବୈଦେଶିକ ସଚିବ ବିକ୍ରମ ମିଶ୍ର ଗୁରୁବାର ନୂଆଦିଲ୍ଲୀରେ ଥିବା ଇରାନ ଦୂତାବାସରେ ଏକ ଶୋକ ପୁସ୍ତକରେ ସ୍ୱାକ୍ଷର କରିଛନ୍ତି ଏବଂ ଦିବଂଗତ ଇରାନ ସର୍ବୋଚ୍ଚ ନେତାଙ୍କୁ ଶ୍ରଦ୍ଧାଞ୍ଜଳି ଦେଇଛନ୍ତି। ବୈଦେଶିକ ସଚିବ ବିକ୍ରମ ମିଶ୍ରୀ ନୂଆଦିଲ୍ଲୀ ପକ୍ଷରୁ ଇରାନ ରାଷ୍ଟ୍ରଦୂତଙ୍କୁ ସମବେଦନା ଜଣାଇଥିଲେ। ଇତିମଧ୍ୟରେ ଏକ ଭିଡିଓ ସୋସିଆଲ ମିଡିଆରେ ଭାଇରାଲ ହେବାରେ ଲାଗିଛି । ଭାଇରାଲ ଭିଡିଓରେ ଗୋଟିଏ ପଟେ ଜନତା ଏବଂ ଆଉ ଗୋଟିଏ ପଟେ ପୋଲିସ ଥିବାର ଦେଖିବାକୁ ମିଳିଛି । ପରିସ୍ଥିତିଟି ଅପ୍ରୀତିକର ଦେଖା ଯାଉଥିବା ବେଳେ ବଚସା ଏତେ ମାତ୍ରାରେ ବଢିଯାଇଛି ଯେ, ପୋଲିସ ବାଡ଼ିରେ ମାଡ଼ ମାରୁଥିବାର ଦେଖୁବାକୁ ମିଳିଛି । ଖାମେନିଙ୍କ ମୃତ୍ୟୁରେ ଏକ ଶୋକଯାତ୍ରାର ଆୟୋଜନ କରାଯାଇଥିବା ବେଳେ ଏହାକୁ ପୋଲିସ ଦ୍ୱାରା ବିରୋଧ କରାଯାଇଛି ବୋଲି ଦାବି କରାଯାଇଛି । ଉକ୍ତ ଘଟଣାଟି ୟୁପିର ବୋଲି ଦାବି କରିଛନ୍ତି ୟୁଜର୍ସ । ସତ୍ୟାସତ୍ୟ: ଦାବିରେ ନାହିଁ କୌଣସି ସତ୍ୟତା, ଭାଇରାଲ ଭିଡିଓଟି ୨୦୨୫ ସେପ୍ଟେମ୍ବର ମାସର ଉତ୍ତରପ୍ରଦେଶର ଅଟେ । ଉକ୍ତ ଭିଡିଓ ସହ ଖାମେନିଙ୍କ ମୃତ୍ୟୁ ସହ ନାହିଁ କୌଣସି ସମ୍ପର୍କ । ଖାମେନିଙ୍କ ମୃତ୍ୟୁ ନେଇ ୟୁପିରେ ଶୋକ ନେଇ ଅନୁସନ୍ଧାନ କରିବାରୁ କିଛି ସ୍ଥାନରେ କିଛି ଖବର ପ୍ରସାରିତ ହୋଇଥିବାର ଦେଖିବାକୁ ପାଇଥିଲୁ । କିନ୍ତୁ କୌଣସି ସ୍ଥାନରେ ଶୋଭାଯାତ୍ରାକୁ ପୋଲିସର ବିରୋଧ ପ୍ରଦର୍ଶନ ନେଇ କୌଣସି ଭିଡିଓ, ଫଟୋ କିମ୍ବା ସୂଚନା ହସ୍ତଗତ ହୋଇନଥିଲା । ଭିଡିଓର ସତ୍ୟତା ଜାଣିବାକୁ ଯାଇ, ଉକ୍ତ ଭିଡିଓର କିଛି ଅଂଶକୁ ରିଭର୍ସ ଇମେଜରେ ଅନୁସନ୍ଧାନ କରିଥିଲୁ । ଅନୁସନ୍ଧାନରୁ ନିୟୁଜ ୯ ଲାଇଭ ର ୟୁଟ୍ୟୁବ ଚ୍ୟାନେଲରେ ପ୍ରସାରିତ ହୋଇଥିବା ଏକ ଭିଡିଓ ହସ୍ତଗତ ହୋଇଥିଲା । ୨୬ ସେପ୍ଟେମ୍ବର ୨୦୨୫ରେ ଉକ୍ତ ଭିଡିଓକୁ ଅପଲୋଡ଼ କରି ନିୟୁଜ୯ ଶୀର୍ଷକରେ ଉଲ୍ଲେଖ କରିଛି, ଆଇ ଲଭ ମହମ୍ମଦ ଯାତ୍ରା ସମୟରେ ପଥର ମାଡ଼ ଏବଂ ଲାଠିଚାର୍ଜ । ଉକ୍ତ ଭିଡିଓଟି ଭାଇରାଲ ଭିଡିଓ ସହ ବହୁ ସମାନତା ଥିବାରୁ ଉଭୟ ଭିଡିଓକୁ ତୁଳନା କରିଥିଲୁ । ତୁଳନାରୁ ଉଭୟ ଭିଡିଓ ଗୋଟିଏ ସମୟର ଗୋଟିଏ ଘଟଣାର ବୋଲି ଜାଣିବାକୁ ପାଇଥିଲୁ । ଏଥିରୁ ପ୍ରମାଣିତ ହେଲା ଯେ, ଭାଇରାଲ ହେଉଥିବା ଭିଡିଓଟି ୨୦୨୫ରୁ ଇଣ୍ଟରନେଟରେ ଉପଲବ୍ଧ ରହିଛି । ତେଣୁ ଇରାନ ଯୁଦ୍ଧ କିମ୍ବା ଖାମେନିଙ୍କ ମୃତ୍ୟୁ ସହ ଉକ୍ତ ଭିଡିଓର ନାହିଁ କୌଣସି ସମ୍ପର୍କ । ଭାଇରାଲ ଭିଡିଓର ସତ୍ୟତା ଜାଣିବାକୁ ଯାଇ, ୟୁଟ୍ୟୁବ ଭିଡିଓରେ ଲେଖା ହୋଇଥିବା ଶୀର୍ଷକ ନେଇ ଅନୁସନ୍ଧାନ କରିଥିଲୁ । ୨୬ ସେପ୍ଟେମ୍ବର ୨୦୨୫ରେ ହିନ୍ଦୁସ୍ତାନ ଟାଇମ୍ସ ଏକ ବିଶୃତ ଖବର ପ୍ରସାରଣ କରି ଉଲ୍ଲେଖ କରିଛି, ଉତ୍ତର ପ୍ରଦେଶର ବରେଲିର ଘଟଣା ଯେତେବେଳେ ବହୁ ସଂଖ୍ୟକ ଆଇ ଲଭ ମହମ୍ମଦ ର ସମର୍ଥକ ଏକଜୁଟ ହୋଇଥିଲେ । ପୋଲିସ ଏବଂ ସେଠାର ଲୋକଙ୍କ ମଧ୍ୟରେ ଏକ ଅପ୍ରୀତିକର ପରିସ୍ଥିତି ଉପୁଜିଥିଲା । ଲେଖାରେ ଏହା ମଧ୍ୟ ଉଲ୍ଲେଖ ରହିଛି ଯେ, ପୋଲିସ ସହ ବହୁ ଜୋରସେ ବଚସା ହୋଇଥିଲା । ପରେପରେ ବଚସା ଉଗ୍ରରୂପ ଧାରଣ କରି ମାରପିଟ ଆଡ଼କୁ ଗତି କରିଥିଲା । ପଥର ମାଡ଼ ଆରମ୍ଭ ହେବାରୁ ଏହାକୁ ଆୟତ୍ତ କରିବାକୁଯାଇ ପୋଲିସ ଲାଠିଚାର୍ଜ କରିଥିଲେ । ସେହିପରି ଉକ୍ତ ଖବରକୁ ସମାନ ସୂଚନା ସହ ଆଉ କିଛି ପ୍ରମୁଖ ଗଣମାଧ୍ୟମ ପ୍ରସାରିତ କରିଥିଵାର ଦେଖିବାକୁ ପାଇଥିଲୁ । କିଛି ଗଣମାଧ୍ୟମରେ ପ୍ରସାରିତ ଖବରରେ ଯେଉଁ ଭିଡିଓ ରହିଛି ସେହି ଭିଡିଓର କିଛି ଅଂଶ କିମ୍ବା ଫଟୋ ସ୍ଥାନ ପାଇଥିବାର ଭି ଯାହାର ଲିଙ୍କ୍ ଏଠାରେ , ଏଠାରେ ଏବଂ ଏଠାରେ ଉପଲବ୍ଧ ରହିଛି । ଏଥିରୁ ପ୍ରମାଣିତ ହେଲା ଯେ, ଦାବିରେ ନାହିଁ କୌଣସି ସତ୍ୟତା । ଭାଇରାଲ ଭିଡିଓଟି ୨୦୨୫ ସେପ୍ଟେମ୍ବର ମାସର ଉତ୍ତରପ୍ରଦେଶର ବରେଲିର ଅଟେ । ଉକ୍ତ ଭିଡିଓ ସହ ଖାମେନିଙ୍କ ମୃତ୍ୟୁ ସହ ନାହିଁ କୌଣସି ସମ୍ପର୍କ ।
t20| కప్ వేటలో భారత్ సెమీస్లో ఇంగ్లండ్ను చిత్తుచేసి టీమిండియాఫైనల్కి దూసుకెళ్లిన భారత్ఆఖరి
Collapsed | పైలట్లు మృతి Collapsed | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ :
From ₹45,000 to ₹1.83 Lakh: Telangana Fixes Engineering Fees for 2025–2028
Telangana government has officially fixed the tuition fee structure for B.E. and B.Tech courses in private unaided engineering colleges for the block period 2025–26 to 2027–28. The decision was issued through G.O. Ms. No. 06 dated March 4, 2026 by the Higher Education (Technical Education) Department following recommendations from the Telangana Admission and Fee Regulatory […] The post From ₹45,000 to ₹1.83 Lakh: Telangana Fixes Engineering Fees for 2025–2028 appeared first on Telugu360 .
ప్రతి ఒక్కరూ హెల్మెట్లు ధరించాలి..
ప్రతి ఒక్కరూ హెల్మెట్లు ధరించాలి.. జన్మదిన సందర్భంగా హెల్మెట్ బహుకరణనూతన వరవడికి శ్రీకారం
Pawan Kalyan : చంద్రబాబు పాలన భేష్ : పవన్ కల్యాణ్
ఈ బడ్జెట్ దార్శనికతతో కూడినదని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అన్నా
కూలిన సుఖోయ్ యుద్ధ విమానం... ఇద్దరు ఫైలట్లు మృతి
భువనేశ్వర్: గల్లంతైన సుఖోయ్ యుద్ధ విమానం ఆచూకీ దొరికింది. ఒడిశా రాష్ట్రం జోర్హాట్లోని కర్బి ఆంగ్లాండ్ కొండల్లో కూలినట్టు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అధికారులు గుర్తించారు. సుఖోయ్-30 ఎంకెఐ అనే యుద్ధ విమానం గురువారం సాయంత్రం జోర్హాట్ నుంచి బయలు దేరిన కాసేటికే రాడర్తో సంబంధాలు తెగిపోయాయి. వెంటనే నేఇండియన్ ఎయిర్ ఫోర్స్ అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు. జోర్హాట్ కు 60 కిలో మీటర్ల దూరంలో కర్బి ఆంగ్లాండ్ కొండ ప్రాంతంలో కూలిపోయినట్టుగా గుర్తించారు. ఈ ప్రమాదంలో ఇద్దరు పైలట్లు స్క్రాడ్రన్ లీడర్ అనుజ్, ఫ్లైట్ లెఫ్టినెంట్ పూర్వేష్ దుర్గాకర్లు మృతిచెందారు. ఇద్దరు మృతికి ఐఎఎఫ్ సంతాపం తెలిపింది. ఇద్దరు పైలట్లు ప్రాణాలు కోల్పోవడంపై రక్షణ శాఖ రాజ్ నాథ్ సింగ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతులు కుటుంబాలకు సానుభూతి ప్రకటించారు. వారు దేశాని చేసిన సేవ ఎల్లప్పుడూ భారతీయులు గుర్తించుకుంటారన్నారు.
మండలికి నివాళులు.. అవనిగడ్డ, ఆంధ్రప్రభ : అవనిగడ్డ మండలం పులిగడ్డలో ఉమ్మడి రాష్ట్ర
ప్రపంచంలో ఎక్కడ ఏ దేశంలో యుద్ధం జరిగినా దాని వల్ల కష్టనష్టాలను ఎదుర్కోవలసిందే ప్రజలే. రణదాహంతో నియంతలు ఇవేవీ పట్టించుకోకుండా ఇతరుల దేశాలను కొల్లగొట్టడానికే సాహసిస్తుంటారు. ఇప్పుడు అమెరికా, ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య గత ఆరు రోజులుగా సాగుతున్న యుద్ధం రానురాను బీభత్సంగా మారి ప్రజలకు అన్ని విధాలా అపార నష్టం కలిగిస్తోంది. ఇరాన్ మిలిటరీ యుద్ధ విమానాలను, రాడార్లను ధ్వంసం చేశామని, అడుగడుగునా తామే విజయంతో ముందుకు పోతున్నామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అతిగర్వంగా ప్రకటిస్తున్నారు. ఈ విజయాలను సెనేట్లో సాక్షాలతో సహా నిరూపించుకునే ముందు స్వదేశంలో కొన్ని అనుమానాలు, విమర్శలు తలెత్తాయి. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీని ఇజ్రాయెల్ సైన్యమే హతమార్చిందని, ఇందులో ట్రంప్ పాత్ర ఏదీ లేదని వచ్చిన విమర్శలకు పెంటగాన్ చీఫ్ ఎల్బ్రిడ్జి కాల్చీ తిప్పికొట్టడానికి ప్రయత్నించారు. ఈ యుద్ధం బలవంతంగా ప్రారంభింప చేయడానికి తనను రంగంలోకి ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుయే దింపారని, ఫలితంగా పశ్చిమాసియా అంతా ధ్వంసమవుతోందన్న విమర్శలను ట్రంప్ కొట్టిపారేశారు. ఏదిఏమైనా ఈ యుద్ధం పొరుగున ఉన్న అరబ్ దేశాలతోసహా ప్రపంచం మొత్తం మీద ఉన్న 8 బిలియన్ ప్రజలకు తీరని కష్టాలను తెచ్చిపెడుతోంది. తమకు అవసరం లేకపోయినా, ట్రంప్, నెతన్యాహు యుద్ధ దాహం తమ నుంచి విపరీతంగా ఖర్చు చేయిస్తోందన్న ఆందోళన పెల్లుబుకుతోంది. ట్రంప్ సహా ఎవరూ ఈ యుద్ధం ఎప్పుడు పరిసమాప్తమవుతోందో చెప్పలేక పోతున్నారు. కానీ ఈలోగా నిత్యావసరాలకు, ప్రయాణాలకు అదనంగా మరింత ఖర్చు పెట్టవలసివస్తోంది.సముద్ర, గగన రవాణా సర్వీసులు పూర్తిగా ఆగిపోయాయి. చమురుతోసహా ఎలాంటి నిత్యావసరాలు దొరకడమే గగనకుసుమమైంది. ఆఫ్రికా, ఐరోపా, అమెరికా దేశాలకు ఏది రవాణా కావాలన్నా పశ్చిమాసియానే రవాణా హబ్గా ఉంటోంది. ఇరాన్ చుట్టూ ఉన్న 12 దేశాల్లో యుద్ధ వాతావరణం నెలకొనడం, దుబాయ్ వంటి కీలక ట్రాన్సిట్ హబ్ల్లో విమాన సర్వీసులు రద్దు కావడం, ప్రయాణికులకు చెప్పలేని ఇక్కట్లను కలిగిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా విమాన ప్రయాణికులకు ఎటు ఎలా వెళ్లాలో దిక్కుతోచడం లేదు. ప్రమాదకర ప్రాంతాలను తప్పించుకోవడానికి ప్రత్యామ్నాయ ప్రయాణ మార్గాల విమానాల కోసం జనం పరుగులు తీస్తున్నారు. విమాన ఛార్జీలు ఆకాశాన్ని తాకుతున్నాయి. హోర్ముజ్ జలసంధి మూసివేత వల్ల కేవలం ప్రయాణికులు మాత్రమే ఇబ్బందులు పడడం లేదు. సూపర్ మార్కెట్లలో నిత్యావసరాలు సరిగ్గా లభ్యం కావడం లేదు. ఒకవేళ దొరికినా కొనలేని పరిస్థితి ఎదురవుతోంది. ఆహారం, నిత్యావసర వస్తువుల ధరల్లో వారు ద్రవ్యోల్బణం భారాన్ని అనుభవించక ముందే త్వరలో ఇంధనం, గ్యాస్ కోసం చాలా ఎక్కువగా చెల్లించవలసి వస్తోంది. శనివారం నుంచి యుద్ధం మొదలైన నాటి నుంచి చమురు ధరలు 15 శాతం పెరిగాయి. ఐరోపా, ఆసియాల్లో సహజవాయువు ధరలు కూడా పెరుగుతున్నాయి. ప్రపంచం మొత్తం మీద సరఫరా అవుతున్న చమురులో 20 శాతం హోర్ముజ్ జలసంధి నుంచే రవాణా అవుతోంది. ఇప్పుడు ఇది మూసివేయడంతో రోజుకు సరాసరిన 80 గ్యాస్, ఆయిల్ ట్యాంకర్లు, 160 కార్గో క్యారియర్లు మాత్రమే రవాణా అవుతున్నాయి. పర్షియా గల్ఫ్ జలాల్లో వేలాది నౌకలు నిల్చిపోయాయి. ముందుకు హోర్ముజ్ జలసంధి లోకి వెళ్లడానికి భయపడుతున్నాయి. ఈ నౌకలకు, క్యారియర్లకు బీమా వెసులుబాటును పెంచినప్పటికీ కదలిక కనిపించడం లేదు. ఈ సమస్యల నుంచి బయటపడి సూయెజ్ కెనాల్ను చేసేది లేక కొందరు వినియోగిస్తున్నారు. అయితే అక్కడ కూడా సముద్ర ఓడదొంగలు, హోతీ ఉగ్రవాదుల దాడులు వెంటాడుతున్నాయి. చమురు వాణిజ్యానికి ఎలాంటి అంతరాయం కలగకూడదని ట్రంప్ ప్రయత్నిస్తున్నారు. హోర్ముజ్ జలసంధిలో నౌకలకు ఎస్కార్ట్ ఇవ్వాలని ఆలోచిస్తున్నారు. కానీ జలసంధిలో ప్రతినౌకకు రక్షణ కల్పించే సామర్ధం అమెరికా నేవీకి అంతగా లేదు. బ్రెంట్ క్రూడ్ ధర పెరుగుతున్న కొద్దీ ఈ సమస్యలు మరింత ఎక్కువవుతాయి. భారత్లో 45 రోజుల వరకు సరిపడేలా చమురు నిల్వలు ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. అయినప్పటికీ యుద్దం కొనసాగుతుండడంతో భయపడుతోంది. అందుకనే చేసేది లేక ప్రత్యామ్నాయంగా రష్యా నుంచి క్రూడ్ ఆయిల్ను రప్పించుకోవడానికి ప్రయత్నిస్తోంది. అత్యవసర పరిస్థితులు, అనివార్య కారణాలు అని చెప్పి రష్యాలోని వ్లావికోస్టాక్ నుంచి చెన్నై కారిడార్ మీదుగా లేదా సూయెజ్ కెనాల్ కానీ, ఎర్రసముద్రం మీదుగా కానీ క్రూడ్ ఆయిల్ను రప్పించుకోవాలని భారత్ సిద్ధమవుతోంది. రష్యా నుంచి చమురును కొనుగోలు చేయరాదని ట్రంప్ అతని సన్నిహితులు ఆంక్షలు విధించినప్పటికీ పట్టించుకోదలచుకోలేదు. ఇదిలా ఉండగా ఆపరేషన్ ఎడిక్ ప్యూరీ పేరుతో ఫిబ్రవరి 28న ఇజ్రాయెల్ అమెరికా సంయుక్తంగా ఇరాన్పై యుద్ధం ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ ఆపరేషన్ మొదలైన మొదటి 24 గంటల్లోనే ట్రంప్ ప్రభుత్వం దాదాపు 779 బిలియన్ డాలర్లు (రూ.7వేల కోట్లు) ఖర్చు చేయవలసి వచ్చింది. అగ్రరాజ్య రక్షణ బడ్జెట్ ఇప్పుడు ట్రిలియన్ డాలర్లు వరకు ఉండగా, దానిని 1.5 ట్రిలియన్ డాలర్ల వరకు పెంచే అవకాశం ఉంది. ఇదికాక ఈ యుద్ధం సాగించడానికి అమెరికా సెనేట్ ట్రంప్కు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం తాజా పరిణామం. ఇజ్రాయెల్ కూడా 12 రోజుల పాటు రూ. 59,524 కోట్లు ఖర్చు చేసినట్టు అంచనా. ఇన్ని లక్షల కోట్లు యుద్ధం కోసమే తప్ప ప్రజలకు ఒరిగేదేమీ లేదు.
Andhra Pradesh : ఈ నెల 11న కలెక్టర్లతో చంద్రబాబు సమావేశం
ఈ నెల 11వ తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్ లో కలెక్టర్ల కాన్ఫరెన్స్ జరగనుంది
వయసును బట్టి హేళన చేయడం సరికాదు
తనపై వచ్చిన ట్రోల్స్ పై స్పందించిన అనసూయ హైదరాబాద్: ఇటీవల యాంకర్, నటి అనసూయ హోలీ సంబరాల్లో పాల్గొన్న విషయం తెలిసినదే. ఆ సంబరాల్లో ఆమె మాట్లాడుతుండగా కొందరు వ్యక్తులు ‘ఆంటీ’ అంటూ కామెంట్స్ చేశారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతుండగా కొందరు ఆ వీడియోకు వచ్చిన కామెంట్స్ తో రీల్స్ చేయడం ప్రారంభించారు. ఆ రీల్స్ పై ఆమె పోస్ట్ పెట్టారు… ” ఇతరుల బాధలో కూడా వినోదం వెతికే వారిని, కనీస సానుభూతి, […] The post వయసును బట్టి హేళన చేయడం సరికాదు appeared first on Visalaandhra .
biggboss9fame |మరో వివాదంలో మాధురి..
biggboss9fame | మరో వివాదంలో మాధురి.. biggboss9fame | మాధురి మరోసారి అత్యుత్సాహం
శ్రీవారి దర్శనం.... వివాదంలో చిక్కుకున్న తనూజ, మాధురి
తిరుమల: బిగ్బాస్ కంటెస్టెంట్లు తనూజ, దివ్వెల మాధురి వివాదంలో ఇరుక్కున్నారు. బిగ్బాస్ ఫేమ్ తనూజ పుట్టిన రోజు వేడుకలు టిటిడి అతిథి గృహంలో నిర్వహించారు. కేక్ను తిరుమలకు తీసుకెళ్లడం కట్ చేయడం అనేది టిటిడి నిబంధనలకు విరుద్ధం. ఎంఎల్సి దువ్వాడ శ్రీనివాస్, మాధురి అనే దంపతులతో కలిసి తనూజ శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం శ్రీపద్మావతి విచారణ కేంద్రం పరిధిలోని శ్రీవిభవ అతిథిగృహాన్ని వారు అద్దెకు తీసుకున్నారు. తనూజతో మాధురి కేక్ కట్ చేసిన వీడియో సోషల్ మీడియాతో వైరల్గా మారింది. ఈ వ్యవహారాన్ని టిటిడి అధికారులు పరిశీలిస్తున్నారు. గతంలో దువ్వాడ దంపతులు శ్రీవారి ఆలయం ఎదుట ఫొటోషూట్ చేయడం అనేది వివాదాస్పదంగా మారిన విషయం విధితమే.
అసోం ఎన్నికల్లో ఆధిక్యం ఎవరికి?
దేశ భద్రత దృష్ట్యా అత్యంత ప్రాముఖ్యం సంతరించుకున్న ఈశాన్య రాష్ట్రం అసోం అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ త్వరలో ప్రారంభం కానుంది. దశాబ్దకాలంగా దూరమైన అధికారాన్ని అందుకోవడం కోసం కాంగ్రెస్ మిత్రపక్షాల ఇండియాకూటమి సర్వశక్తులను సమీకరిస్తున్నది. అధికారంలో ఉన్న బిజెపి నేతృత్వంలోని ఎన్డిఎ వరుసగా మూడవ విజయం కోసం వ్యూహరచన చేస్తున్నది. ఇటీవలి బంగ్లాదేశ్ పరిణామాల నేపథ్యంలో అసోం విజయం మోడీ ప్రభుత్వానికి అత్యంత కీలకం కానుంది. ఎన్నికల షెడ్యూల్ వెలువడక ముందే కాంగ్రెస్ 42 మంది అభ్యర్థులను ప్రకటించి దూకుడుతో ఉంది. బిజెపి మిత్రపక్షాల సీట్ల పంపిణీ చర్చల్లో తలమునకలై ఉంది. ఏ కూటమిలో లేని మిజోరం పీపుల్స్ మూవ్మెంట్ ఏలుబడిలో ఉన్న మిజోరం మినహా మిగతా ఆరు ఈశాన్య రాష్ట్రాలలో తిష్టవేసిన ఎన్డిఎ అదే జోరును ప్రదర్శిస్తున్నది. గత లోక్సభ ఎన్నికల్లో అసోంలోని 14 నియోజకవర్గాలకుగాను 11 చోట్ల విజయం సాధించింది. అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా చూస్తే మొత్తం 126 స్థానాలకు గాను 92 చోట్ల ఆధిక్యాన్ని ప్రదర్శించింది. కాంగ్రెస్ సారథ్యంలోని ఇండియా కూటమి కేవలం మూడు లోక్సభ స్థానాల్లో గెలుపొంది, కేవలం 34 సెగ్మెంట్లలో ఆధిక్యాన్ని కనపరిచింది. త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో అదే ఒరవడి కొనసాగుతుందన్న ఆత్మవిశ్వాసంతో అధికార ఎన్డిఎ ఉండగా ఎలాగైనా అసోంలో విజయంసాధించి ఇండియా కూటమికి ఈశాన్య ద్వారాలు తెరవాలని కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ కృతనిశ్చయంతో ఉన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి, అస్సాం గణపరిషత్ యునైటెడ్ పీపుల్స్ పార్టీ లిబరల్ కలిసిన ఎన్డిఎ కూటమి 75 స్థానాలను సాధించగా కాంగ్రెస్ నాయకత్వంలో కమ్యూనిస్టులు తదితర ప్రాంతీయ పార్టీలు కలిసిన మహాజోత్ కూటమి 50 స్థానాలకే పరిమితమైంది. వాటిలో ప్రముఖ ముస్లిం నేత బద్రుద్దీన్ అజ్మల్ నాయకత్వంలోని ఆల్ ఇండియా యునైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ 16, బోడోలాండ్ పీపుల్స్ ఫ్రంట్ 4 సీట్లలో విజయం సాధించడం విశేషం. స్థానికంగా బలమైన ఈ రెండు ప్రాంతీయ పార్టీలు గత లోక్సభ ఎన్నికల్లో విడిగా పోటీచేసి ఏడు శాతం ఓట్లను సాధించాయి. ఆ ఎన్నికల్లో ఎన్డిఎ, ఇండియా కూటముల మధ్య ఓట్ల శాతాల తేడా అంతేకావడం గమనార్హం. గత లోక్సభ ఎన్నికల్లో ఒక్క అసోం జాతీయ పరిషత్ తప్ప మిగతా మిత్రపక్షాలు కాంగ్రెస్కు జల్లకొట్టి వేరు కుంపట్లు పెట్టుకున్నాయి. తిరిగి అదే కూటమి గూటికి చేరాలనుకుంటున్న ఆ మిత్రపక్షాలకు 100 సీట్లకు పోటీ చేస్తామని అసోం పిసిసి అధ్యక్షుడు మూడునెలల ముందుగానే కాలడ్డు పెట్టడంతో ప్రతిష్టంభన ఏర్పడింది. 76 ఏళ్ల అసోం రాష్ట్ర చరిత్రలో 50 ఏళ్లు పరిపాలించిన కాంగ్రెస్ అధికారం కోల్పోయి 10 ఏండ్లయింది. గోరుచుట్టుపై రోకటి పోటులా పార్టీని వీడిపోతున్న నాయకగణం రాజీనామాల పరంపర. అన్నిటికంటే ముఖ్యంగా ముఖ్యమంత్రి హిమంతబిశ్వశర్మకు దీటైన నాయకుడు కాంగ్రెస్కు లేకపోవడం పెద్దలోటు. గత లోక్సభ ఎన్నికల్లో దూరమైన మిత్రపక్షాలు ప్రత్యేకించి కమ్యూనిస్టులు ఎఐయుడిఎఫ్, బోడోలాండ్ కలిసి వస్తేనే కాంగ్రెస్ కూటమి విజయావకాశాలు మెరుగుపడతాయి. ఆలా కాకుండా ఎవరికి వారే యమునా తీరే అన్నట్లు వేరుపడితే మోడీ సేనకు అసోం అసెంబ్లీ ఎన్నికలు నల్లేరు నడకే. సంస్థాగతంగా, ప్రభుత్వపరంగా స్థిరంగా ఉన్నప్పటికీ ఎన్డిఎ కూటమికి రోహింగ్యాల సమస్య, బంగ్లాదేశీయుల చొరబాట్లు పెను సవాల్ విసురుతున్నాయి. 262 కిలోమీటర్ల పొడవైన బంగ్లా సరిహద్దు ద్వారా అసోంలోకి జరుగుతున్న చొరబాట్లు ఆ రాష్ట్రాన్నే కాదు దేశాన్నీ కలవరపరుస్తున్నాయి. దేశభద్రత సమగ్రత రీత్యా అసోంను ఆనుకొని ఉన్న అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్, మిజోరం అత్యంత సున్నితమైన దేశ సరిహద్దు రాష్ట్రాలు. చైనా సరిహద్దుకు కేవలం 300- 450 కిలోమీటర్ల దూరంలో రక్షణ వ్యూహత్మక తేజ్పూర్ చెబువా ఏయిర్ బేస్లు అసోంలోనే ఉన్నాయి. అత్యంత కీలకమైన అసోం రాష్ట్రానికి పక్కనే ఉన్న బంగ్లాదేశ్లో ఏడాదిన్నర క్రితం భారత్ స్నేహశీలి షేక్ హసీనా ప్రభుత్వ పతనం, అనంతరం అధికార పగ్గాలు చేపట్టిన మొహమ్మద్ యూనిస్ ప్రభుత్వం భారత్ పట్ల బద్ధ వ్యతిరేకతను ప్రదర్శించడం, ఆ దేశం మొత్తం మత ఛాందసవాదుల చేతుల్లో చిక్కుకుపోవడం వంటి వరుస పరిణామాలు ఆందోళన కలిగించాయి. ఇటీవలి ఎన్నికల్లో మాజీ ప్రధాని ఖలీదాజియా తనయుడు తారీక్ రెహమాన్ అఖండ విజయం సాధించి పాలన పగ్గాలు చేపట్టడమే కాకుండా ఉభయ దేశాల మధ్య ఉద్రిక్తతలకు ఆస్కారం లేని ప్రకటనలు చేయడం ఊరటనిచ్చింది. ప్రత్యర్థి అయిన షేక్ హసీనాకు భారత్ ఆశ్రయం కల్పించిన విషయంలోనూ తారీక్ రెహమాన్ ఆచితూచి స్పందించడం ఉభయ దేశాల మధ్య సయోధ్యకు శ్రీకారం చుట్టినట్లేనని దౌత్యవేత్తలు భావిస్తున్నారు. అయితే భారత వ్యతిరేక జమాతే ఇస్లామి సైతం బలమైన ప్రతిపక్షంగా అవతరించింది. ఇటీవలి ఎన్నికల వరకు దేశాధినేతగా వ్యవహరించిన మహమ్మద్ యూనస్ పదవి నుంచి తొలగిపోతూ భారత్కు చెందిన ఏడు ఈశాన్య రాష్ట్రాలను అభ్యంతరకరంగా ప్రస్తావించడం ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. యూనస్ బంగ్లా అధ్యక్ష బాధ్యతలు చేపట్టవచ్చునన్న సంకేతాలు వెలువడుతున్నాయి. అదే నిజమైతే భవిష్యత్తులో బంగ్లా నూతన ప్రధాని తారీక్ రెహమాన్ భారత్ సానుకూల తటస్థ వైఖరిని యథాతథంగా కొనసాగిస్తారా లేక ప్రతిపక్ష జమాత్ ఏ ఇస్లామీ మహమ్మద్ యూనస్ ఒత్తిడికి లొంగిపోతారా చూడాలి. తీవ్ర వైరుధ్యాల నేపథ్యం లో సైతం భారత్ స్నేహ హస్తాన్ని చాచి గొప్ప దౌత్యనీతిని ప్రదర్శించింది. ఈ ఉద్విగ్న సందర్భంలో అసోం ముఖ్యమంత్రి హేమంత బిశ్వశర్మ లేవనెత్తిన ‘మియా ముస్లిం’ వివాదం అగ్గిరాజేసింది. బంగ్లా ముస్లింలను పనుల్లోకి తీసుకోవద్దన్న ఆ పిలుపును వ్యతిరేకించిన సంస్థలు న్యాయస్థానాల తలుపు తట్టాయి. మెడికల్ కాలేజీల్లో స్థానికుల కంటే చొరబాటు దారులే ఎక్కువగా కనిపిస్తున్నారని ఒకసారి, బంగ్లా చొరబాటుదారులను వెనకేసుకొస్తున్న పిసిసి అధ్యక్షుడు గౌరవ్ గొగోయ్ పాకిస్తాన్ ఏజెంట్ అంటూ ఆయా సందర్భాల్లో శర్మ చేసిన వ్యాఖ్యలు అలజడి సృష్టిస్తున్నాయి. బంగ్లాదేశ్ ఏర్పడిన 1971 నుండి 55 ఏళ్లుగా చొరబాట్ల సమస్య తలెత్తుతూనే ఉంది. దాన్ని నిరసిస్తూ అసోంకు చెందిన విద్యార్థులు ఉద్యమించి అసోం గణ పరిషత్ పేర ఒక్క తాటిమీదికొచ్చి ఏకంగా 1985లో అధికారాన్ని చేపట్టడం ఆ రోజుల్లో ఒక సంచలనం. ముఖ్యమంత్రి సహా మంత్రులు సైతం విద్యార్థులే. రెండోసారి 1996లో అధికారంలోకి వచ్చిన అసోం గణపరిషత్ కూడా చొరబాట్లను నియంత్రించలేకపోయింది. గణ పరి షత్కు ముందు తర్వాత మూడు దశాబ్దాలు పరిపాలించిన కాంగ్రెస్ ఉదాసీన వైఖరి సమస్యను మరింత జటిలం చేసింది. అసోం భూమిపుత్రులకు అభద్రతా భావం పెరిగిపోయింది. మోడీ తొలిసారిగా ప్రధాని పగ్గాలు చేపట్టిన అనంతరం రెండేళ్లకు 2016లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారిగా బిజెపి నేతృత్వంలోని ఎన్డిఎ విజయం సాధించి శర్వానంద్ సోనోవాల్ ముఖ్యమంత్రిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. 2021లో రెండవసారి విజయం సాధించి కాంగ్రెస్ నుంచి వచ్చి చేరిన హిమంత బిశ్వ శర్మకు పాలన పగ్గాలు అప్పగించింది. 1985లో నాటి ప్రధాని రాజీవ్ గాంధీ సమక్షంలో విద్యార్థి నాయకులకు ప్రభుత్వానికి మధ్య కుదిరిన అసోం ఒప్పందం పటిష్టంగా అమలు జరగలేదని ఆ రాష్ట్ర ప్రజలు అనుమానిస్తున్నారు. 1971 తర్వాత అసోంలో ప్రవేశించిన బంగ్లాదేశ్ చొరబాటుదారులను గుర్తించి వెనక్కి పంపడం, నదీ అటవీ భూమార్గ గస్తీలను పటిష్టం చేసి సరిహద్దు వెంబడి పూర్తిగా కంచె నిర్మించాలన్న ఒప్పందం కార్యరూపం దాల్చాలని అసోమీయులు కోరుకుంటున్నారు. ఎన్ఆర్సి, సిఎఎ పకడ్బందీగా రూపొందించాలని వారు ఆశిస్తున్నారు. ఆ దిశగా కాంగ్రెస్ సుదీర్ఘ పాలనలో ఆశించిన స్థాయిలో పనులు జరగలేదని ఆగ్రహించిన అసోం ప్రజలు ప్రత్యామ్నాయంగా పదేళ్ల క్రితం ఎన్డిఎ వైపు మొగ్గుచూపారు. బంగ్లాదేశ్కు మరో వైపు ఉన్న సరిహద్దు రాష్ట్రం పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు కూడా అసోం అసెంబ్లీ ఎన్నికలతోపాటు జరగనున్నాయి. రెండు రాష్ట్రాల ఎన్నికల ఎజెండాలో అభివృద్ధి సంక్షేమాల కంటే బంగ్లాదేశీయుల చొరబాట్ల సమస్య ప్రధానమై ముందు నిలిచింది. ఈ వ్యవహారంలో మోడీ విధానాలను ఎదిరించడంలో పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని సరిపోల్చదగిన నాయకులు అసోం ఇండియా కూటమికి లేకపోవడం ఎన్డిఎకు కలిసొస్తున్న అంశం. - డా. అయాచితం శ్రీధర్ - 9849893239
రైతుల ధర్నా.. సంస్థాన్ నారాయణపురం ఆంధ్రప్రభ : మండల పరిధిలోని లచ్చమ్మ గూడెం
వడ్ల నందు ఫౌండేషన్ భరోసా.. వికారాబాద్, ఆంధ్రప్రభ : సల్బత్తపూర్ గ్రామానికి చెందిన
తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఇప్పుడు హాట్ టాపిక్గా మారిన ఖమ్మం జిల్లా వెలుగుమట్ల ప్రాంతంలో ఉన్న భూదాన్ భూములు. బుల్డోజర్ అనే పదం కేవలం యంత్రాన్ని సూచించడం కాదు అది పాలనా విధానంపై ప్రశ్నగా మారింది. ఖమ్మం నగరం శివారు లోని వెలుగుమట్లలో ఫిబ్రవరి 26 న ఇస్తి రక్షణ అనే వాదనను ముందుకు తస్తీ మరోవైపు పేదల విధాన హక్కు అనే మౌలిక ప్రశ్నను లేవనెత్తింది. ముఖ్యంగా అక్కడ నివసిస్తున్న కుటుంబాలలో ఎస్సి, ఎస్టి, బిసి, మైనారిటీ వర్గాల వారు అధికంగా ఉన్నారన్న అంశం. బుల్డోజర్ గోడలను మాత్రమే కూల్చగలవు. కానీ ప్రజల నమ్మకాన్ని కూల్చితే తిరిగి నిర్మించడం కష్టం. ఖమ్మం వెలుగుమట్ల ఘటనను కేవలం పరిపాలనా చర్యగా కాకుండా చట్టపాలన సామాజిక న్యాయం మధ్య సమతుల్యంగా చూడాలి. వెలుగుమట్ల గ్రామ శివారులో సర్వే నంబర్లు 147, 118, 149లకు సంబంధించిన భూదాన్ భూముల విషయం ప్రత్యేకంగా పరిశీలించాల్సిన అంశంగా తీసుకుని భూదాన్భూములు సాధారణంగా భూమిలేని పేదలకు పంపిణీ చేయబడితే పట్టాదారు పుస్తకాల్లో అవి భూదాన్ భూములుగానే నమోదుగా ఉంటాయి. స్థానికంగా అందుబాటులోనున్న సమాచారం ప్రకారం ఈ భూములు గతంలో నిరుపేదలకు కేటాయించినట్లు తెలుస్తుంది. దాదాపు కొన్ని ప్లాట్లుగా విభజించి నివాస అవసరాలకు వినియోగంలోకి వచ్చినట్లు ప్రస్తావనలు ఉన్నాయి. కేటాయింపులపై న్యాయస్థానాల్లో విచారణ జరిగి హైకోర్టు స్థాయిలో కూడా పరిశీలనలు జరిగినట్లు చెప్పబడుతోంది. ఇలాంటి పరిస్థితిలో ప్రస్తుత రికార్డుల స్థితి పూర్వనిర్ణయాల అమలు స్థాయి ప్రజలకు స్పష్టంగా తెలియజేయాల్సిన అవసరం ఉంది. వెలుగుమట్ల ప్రాంతంలో భూదాన్ భూములపై ఇళ్లను కూల్చివేస్తున్న ఘటన స్థానికంగా ఉద్రిక్తతలకు దారితీస్తోంది. పునరావాసం కల్పించకుండా భూమిని స్వాధీనం చేసుకోవడం సరైందా? అనే ప్రశ్న అక్కడి ప్రజల మనసుల్లో తీవ్రంగా మ్రోగుతోంది. ఏళ్ల తరబడి నివసిస్తూ చిన్నచిన్న గుడిసెలను నిర్మించుకుని జీవిస్తున్న కుటుంబాలు ఒక్కసారిగా ఆశ్రయం కోల్పోవడం హృదయ విదారకంగా మారింది. వెలుగుమట్ల భూదాన్ పొలాల్లో నివసిస్తున్నవారు ఎక్కువగా దినసరి కూలీలు, చిన్న వ్యాపారులు ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు చెందినవారు. వారికి ఆ భూమి కేవలం మట్టికాదు అది జీవనాధారం, భద్రత, పిల్లల భవిష్యత్తు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం భూమిని స్వాధీనం చేసుకోవాలని నిర్ణయిస్తే, ముందుగా ప్రత్యామ్నాయ స్థలం లేదా పునరావాస పథకం ప్రకటించడం మానవతా ధర్మం. కానీ ప్రజల వాదన ప్రకారం స్పష్టమైన పునరావాస హామీ లేకుండానే కూల్చివేతలు ప్రారంభమయ్యాయి. భూమి స్వాధీనంపై చట్టాలు ఉన్నప్పటికీ వాటి అమలులో పారదర్శకత ప్రజలతో చర్చ అవసరం. స్థానికులు చెబుతున్నదేమిటంటే సరైన నోటీసులు ఇవ్వకుండానే లేదా చర్చించకుండానే అధికారులు చర్యలకు దిగారని దీనివల్ల మహిళలు, పిల్లలు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. కొన్ని కుటుంబాలు తాత్కాలికంగా బంధువుల ఇళ్లకు వెళ్లగా, మరికొన్ని కుటుంబాలు రోడ్లపైనే ఉండే పరిస్థితి ఏర్పడిందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం అభివృద్ధి పేరుతో భూమిని అవసరమని భావిస్తే, అది ప్రజల ప్రయోజనాల కోసమే కావాలి. కానీ అభివృద్ధి ప్రయోజనాలు పేదల ప్రాణాధారాన్ని నాశనం చేస్తే అది సమగ్ర అభివృద్ధి కాదని సామాజికవేత్తలు అభిప్రాయపడుతున్నారు. పునరావాసం లేకుండా కూల్చివేతలు జరగడం రాజ్యాంగంలో ఉన్న సమానత్వం, జీవన హక్కు వంటి మూల్యాలకు విరుద్ధమని కొందరు న్యాయనిపుణులు సూచిస్తున్నారు. వెలుగుమట్ల ఘటన సామాజిక న్యాయంపై పెద్దచర్చకు దారితీస్తోంది. పేదల సమస్యలను ముందుగానే పరిష్కరించే విధంగా ప్రభుత్వ యంత్రాంగం వ్యవహరించాలి. పునరావాసం, పరిహారం, ప్రత్యామ్నాయ గృహాలకల్పన వంటి అంశాలు స్పష్టంగా ప్రకటించి అమలు చేయడం అత్యవసరం. లేకపోతే ప్రజల నమ్మకం దెబ్బతింటుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం వెంటనే ప్రజలతో చర్చించి, తగిన పునరావాస చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు. భూమి స్వాధీన ప్రక్రియ చట్టబద్ధంగా, పారదర్శకంగా, మానవీయంగా జరగాలని ప్రజాసంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. అభివృది, మానవ హక్కులు కలిసి నడవాలి గానీ ఒకటి మరొకటిని తుంచకూడదు. వెలుగుమట్లలో జరుగుతున్న ఈ పరిణామాలు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. పునరావాసం లేకుండా భూమి స్వాధీనం సరైందా? అనే ప్రశ్నకు సమాధానం ఇవ్వాల్సిన బాధ్యత ఇప్పుడు అధికార యంత్రాంగం పైనే ఉంది. పేదల కన్నీళ్లకు తుడిచే చర్యలు తీసుకుంటేనే సమాజంలో న్యాయం నిలబడుతుంది. - సొప్పరి నరేందర్ 95539 58648
99 రోజుల కార్యాచరణ ప్రణాళిక ప్రారంభం..
99 రోజుల కార్యాచరణ ప్రణాళిక ప్రారంభం.. ఆలేరు, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి
కూలిన సుఖోయ్ ఫైటర్ జట్ లో పైలెట్లు మృతి
న్యూదిల్లీ : భారత వాయుసేనకు చెందిన సుఖోయ్ 30 ఎంకేఐ యుద్ధ విమానం గల్లంతయిన సంగతి విధితమే. ఆ ఫైటర్ జెట్ కూలిపోయిందని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ప్రకటించింది. గురువారం సాయంత్రం జోర్హాట్ నుంచి బయలుదేరిన కొద్దిసేపటికి ఈ యుద్ధ విమానం గల్లంతయింది. రాడార్ తో సంబంధాలు తెగిపోయాయని అధికారులు పేర్కొన్నారు. ఈ క్రమంలో గాలింపు చర్యలు చేపట్టగా, స్థావరానికి 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న కర్బి ఆంగ్లాంగ్ కొండ ప్రాంతంలో ఇది కూలిపోయినట్లు గుర్తించారు. ఈ […] The post కూలిన సుఖోయ్ ఫైటర్ జట్ లో పైలెట్లు మృతి appeared first on Visalaandhra .
భారతదేశ రాజకీయ పటంలో కమ్యూనిస్టు పార్టీలకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. అది ‘డెమోక్రాటిక్ సెంట్రలిజం’ (ప్రజాస్వామ్య కేంద్రకృతం). పార్టీ లోపల ఎంత చర్చ అయినా జరగవచ్చు, కానీ ఒక్కసారి నిర్ణయం జరిగిన తర్వాత అది ఉక్కుకవచం లాంటి క్రమశిక్షణతో అమలు కావాలి. కానీ, తెలంగాణ సిపిఎంలో గత పదేళ్లుగా చోటుచేసుకున్న పరిణామాలు, తాజాగా మాజీ రాష్ట్ర కార్యదర్శి సహా మరో ఇద్దరు కీలక నేతలపై కేంద్ర కమిటీ తీసుకున్న ‘అభిశంసన’ నిర్ణయం ఆ పార్టీ పునాదులనే ప్రశ్నిస్తున్నాయి. సిద్ధాంతం ముసుగులో సాగిన వ్యక్తిగత ఆధిపత్యం, పార్టీ నిర్మాణాన్ని ఏ విధంగా నిర్వీర్యం చేసిందో ఈ పరిణామాలు స్పష్టం చేస్తున్నాయనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణలో సిపిఎం పటిష్టమైన శక్తిగా ఎదుగుతుందని ఆశించిన కార్యకర్తలకు నిరాశే మిగిలింది. గత పదేళ్లలో పార్టీ తీసుకున్న వ్యూహాత్మక నిర్ణయాలు, ముఖ్యంగా బహుజన లెఫ్ట్ ఫ్రంట్ (బిఎల్ఎఫ్) ప్రయోగం, ఎన్నికల పొత్తుల విషయంలో అస్పష్టత, పార్టీని క్షేత్రస్థాయిలో దెబ్బతీశాయి. అయితే, ఇవన్నీ కేవలం రాజకీయ వ్యూహకర్తలు చేసిన తప్పులే అనుకుంటే పొరపాటే. పార్టీ రాష్ట్ర మహాసభల్లో కార్యదర్శి ఎన్నిక సందర్భంగా జరిగిన పైరవీలు, గ్రూపు రాజకీయాలు కమ్యూనిస్టు నైతికతకే మచ్చతెచ్చాయి. కేంద్ర కమిటీ తన అభిశంసన తీర్మానంలో ‘పదేళ్ల పెడధోరణుల’ పై రెండు గ్రూపుల తగాదాల నేపథ్యంలో ఇలాంటి చర్యలకు సిద్ధపడటం జరిగిందంటే, అది కేవలం ఒక వ్యక్తి తప్పు కాదు, ఆ నాయకత్వం అనుసరించిన అప్రజాస్వామిక పద్ధతులపై ఇచ్చిన ఛార్జ్షీట్గా చూడకతప్పదు. అయితే అభిశంసనకు గురైన మాజీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తీసుకున్న నిర్ణయాలపై ఇప్పుడు కేంద్ర కమిటీ వేటువేయడం వెనుక ఒక పెద్ద తార్కిక సందేహం కలుగుతుంది. కమ్యూనిస్టు పార్టీ నిర్మాణంలో ప్రతి ప్రధాన నిర్ణయం, పొత్తులు కావచ్చు, సామాజిక ప్రయోగాల రీత్య ఏర్పాటు చేసిన బిఎల్ఎఫ్ కావచ్చు, పైస్థాయి కమిటీల పర్యవేక్షణలోనే జరుగుతాయి. రాష్ట్ర కార్యదర్శి సొంతంగా నిర్ణయాలు తీసుకునే అవకాశం లేనప్పుడు, ఆయా సందర్భాల్లో అంగీకరించిన కేంద్ర నాయకత్వం, ఇప్పుడు వాటిని ‘పెడధోరణులు’గా ముద్రవేయడం ఎంతవరకు సమంజసం? అనే ప్రశ్నలు ఉత్పన్నమవకుండా ఎలా ఉంటాయి? ఒక నిర్ణయం విఫలమైనప్పుడు దానికి కేవలం రాష్ట్ర కార్యదర్శిని మాత్రమే బాధ్యుడిని చేయడం ‘సామూహిక బాధ్యత’ అనే పార్టీ సూత్రానికి విరుద్ధం కాదా..? అప్పుడు ఆమోద ముద్ర వేసిన వారు ఇప్పుడు న్యాయమూర్తులుగా మారి తీర్పు చెప్పడం కార్యకర్తల్లో గందరగోళాన్ని సృష్టించడంకాక ఏమోతుందో ఆ పార్టీకే తెలియాలి. ఈ మొత్తం ఎపిసోడ్లో అత్యంత విచారకరమైన, ప్రమాదకరమైన అంశం ‘పార్టీ అంతర్గత చర్చల లీకేజీ’. పార్టీ కేంద్ర కమిటీ తీర్మానం అధికారికంగా కింది స్థాయికి చేరకముందే, ఉన్నత స్థాయి కమిటీలో ఎవరు ఏమన్నారు..? ఎవరిని ఎలా మందలించారు..? అనే వివరాలు మీడియాకు చేరడం వెనుక ఉన్న ‘అదృశ్య హస్తాలు’ ఎవరివి..? అనేది ఆ పార్టీ సమీక్షించుకోవాల్సిన అంశం, ప్రశ్నించుకోవాల్సిన అంశం కూడా. ఒకప్పుడు కమ్యూనిస్టు పార్టీ రహస్యాలను శత్రువులు కూడా రాబట్టలేకపోయేవారు. కానీ నేడు స్వయంగా ఉన్నత స్థాయి నేతలే సమాచారాన్ని బయటకు పంపుతున్నారంటే, అక్కడ పార్టీపట్ల విధేయత కంటే ప్రత్యర్థులను దెబ్బతీసే కుట్రలే ప్రధానమయ్యాయని అర్థమవుతోంది. పార్టీ పట్ల కనీస అవగాహన, బాధ్యత ఉన్న ఏ నాయకుడూ అంతర్గత విషయాలను బజారున పెట్టడు. అలా చేస్తున్నారంటే, వారి రాజకీయ చైతన్యస్థాయి అత్యంత దిగువకు పడిపోయిందని చెప్పక తప్పదు. ఇది కేవలం క్రమశిక్షణ ఉల్లంఘన మాత్రమే కాదు, పార్టీ ఉనికిని పణంగా పెట్టే ‘నమ్మక ద్రోహం’మే అవుతుంది. కేంద్ర కమిటీ చర్యలు కేవలం ముగ్గురు వ్యక్తులకు పరిమితమైతే ప్రయోజనం లేదు. ఇది మొత్తం రాష్ట్ర నాయకత్వానికి ఒక హెచ్చరిక కూడా కావాలి. గత తప్పిదాలను సమీక్షించిన పార్టీ అసలు ఆ సమీక్ష పత్రాలను, సమీక్ష వివరాలను అంతర్గత ప్రజాస్వామ్యాన్ని బద్దలుకొడుతూ లీకులకు కారకులైన వారి పట్ల కూడా సమీక్షించాల్సిన అవసరాన్ని కూడా గుర్తించాలి. పార్టీలో ‘నేను చెప్పిందే వేదం’ అనే ధోరణి పెరిగినప్పుడు ప్రశ్నించే గొంతులు నొక్కబడతాయి. అది చివరకు పార్టీ వినాశనానికి దారితీస్తుంది. నాయకులు తమ వ్యక్తిగత ఇమేజ్ కోసం పార్టీ వేదికలను వాడుకోవడం ఆపాలి. నిర్ణయాలు తీసుకునేటప్పుడు కింది స్థాయి కార్యకర్తల అభిప్రాయాలకు విలువ ఇవ్వాలి. కేవలం పైస్థాయిలో నలుగురు కూర్చుని తీసుకునే నిర్ణయాలు క్షేత్రస్థాయిలో అమలు కావు సదా విఫలమవుతూనే ఉంటాయి. అంతర్గత చర్చలను మీడియాకు చేరవేసే ‘కోవర్టు’ సంస్కృతిని తుడిచిపెట్టాలి. అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకోకపోతే, పార్టీ భవిష్యత్తులో మరింత పతనం కావడం ఖాయం. తెలంగాణలో బలమైన ప్రత్యామ్నాయంగా ఎదగాల్సిన ఎర్రజెండా, సొంత గూటిలోని కుమ్ములాటలతో సతమతమవ్వడం విచారకరం. ఇప్పటికైనా నాయకత్వం ఆత్మవిమర్శ చేసుకోవాలి. సమాచారాన్ని లీక్ చేసే స్థాయికి దిగజారిన ‘చైతన్యం’ లేని నాయకత్వం కంటే, సిద్ధాంతం పట్ల కట్టుబడి ఉండే సామాన్య కార్యకర్త నయం. ఈ ‘అభిశంసన’ కేవలం వ్యక్తులకు పరిమితం కాకుండా, పార్టీ నిర్మాణంలో పేరుకుపోయిన కుళ్లును కడిగేసే ‘ప్రక్షాళన’కు పునాది కావాలి. ముఖ్యంగా తెలంగాణలో సిపిఎం ఉనికి ప్రశ్నార్థకమవుతున్న వేళ, నాయకులు తమ ఈగోలను పక్కనపెట్టాలి. అభిశంసనకు గురైన వర్గం తమ తప్పిదాలు ఏమైనా ఉంటే సరిదిద్దుకోవాలి, అలాగే ప్రత్యర్థి వర్గం కూడా ‘లీకుల’ రాజకీయాలు మాని పార్టీ ఐక్యత కోసం కృషి చేయాలి. ఈ రెండు గ్రూపుల మధ్య నలిగిపోతున్నది సామాన్య కార్యకర్త, పార్టీ సిద్ధాంతం మాత్రమే అని గుర్తించాలి. ఎర్రజెండా పరువు తీసేది బయటి శత్రువులు కాదు, లోపల ఉండి గ్రూపు రాజకీయాలు చేసే ‘నేతలే’ అన్నది నిష్గ్ఠూర సత్యంగా కనిపిస్తోంది. ఇప్పటికైనా కనువిప్పు కలగకపోతే, తెలంగాణ గడ్డపై దశాబ్దాల కమ్యూనిస్టు పార్టీ మరింత మసకబారే ప్రమాదం లేకపోలేదు. - రాజేందర్ దామెర
ఆందోళనలో అన్నదాతలు.. మోత్కూర్, ఆంధ్రప్రభ : మున్సిపల్ ఎన్నికలకు ముందే రైతు భరోసా
Bhogi New Poster: Sharwa’s Fearless Avatar
Charming Star Sharwa celebrates his birthday today, and marking the occasion, the makers of his upcoming film Bhogi have unveiled a brand-new poster. The poster reveals a gritty and intense transformation for the actor. Sharwa appears in a rugged and fearless avatar with a thick beard, heavy moustache, and messy hair. His stern and focused […] The post Bhogi New Poster: Sharwa’s Fearless Avatar appeared first on Telugu360 .
అభిషేక్ శర్మ రాణిస్తాడు : సంజు శాంసన్
క్రీడలు : టీ -20 ప్రపంచ కప్ లో తరచుగా విఫలమవుతున్న అభిషేక్ శర్మకు సంజు సాంసంగ్ మద్దతుగా నిలిచాడు. ఫామ్ కోల్పోవడం క్రికెట్ లో సర్వసాధారణమేనని, తనదైన రోజున అభిషేక్ విజృంభిస్తాడని ధీమా వ్యక్తం చేశాడు. మా డ్రెస్సింగ్ రూమ్ వాతావరణం బాగుంటుంది. అభిషేక్ మీద విపరీతమైన నమ్మకం తమకు ఉందన్నాడు. ప్రతి క్రికెటర్ ఖరీర్ లో ఎత్తు పల్లాలు ఉంటాయని ఆ సమయంలో ఆయనకు మద్దతుగా ఉండాల్సిన అవసరం ఉందన్నాడు. అతడు టి20 ప్రపంచ […] The post అభిషేక్ శర్మ రాణిస్తాడు : సంజు శాంసన్ appeared first on Visalaandhra .
ప్రజాపాలన –ప్రగతి ప్రణాళిక ర్యాలీ..
ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక ర్యాలీ.. మోత్కూర్, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి
విష్ణుభట్ల సూర్యనారాయణ ఇకలేరు..
విష్ణుభట్ల సూర్యనారాయణ ఇకలేరు.. విశ్వనాధపల్లి మునసబ్బుగా పేరుగాంచిన సూర్యనారాయణ మృతి కోడూరు, ఆంధ్ర
నిరుపేదలకు అండగా కూటమి ప్రభుత్వం..
నిరుపేదలకు అండగా కూటమి ప్రభుత్వం.. మచిలీపట్నం, ఆంధ్రప్రభ : నిరుపేదలకు కూటమి ప్రభుత్వం
Summer Tips : ఎండ ప్రభావానికి గురికాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలివే
తెలుగు రాష్ట్రాల్లో ఎండల తీవ్రత ఎక్కువగా ఉంది
06 Mar 2026 |తిరుమల శ్రీవారి ఆలయ సమాచారం..
06 Mar 2026 | తిరుమల శ్రీవారి ఆలయ సమాచారం.. తిరుమలలో భక్తుల
సర్పాలను మోసుకొచ్చిన 'సాగరకన్య#SagarKanya#Visakhapatnam#Shipyard#SnakeRescue#HSL#NewsUpdate
కూలిన సుఖోయ్ -30 ఎంకేఐ యుద్ధ విమానం
భారత వాయుసేనకు చెందిన సుఖోయ్ -30 ఎంకేఐ యుద్ధ విమానం కూలిపోయింది
రష్యా చమరు కొనుగోలుకు భారత్ కు ఓకే
న్యూదిల్లీ : పశ్చిమాసియాలు జరుగుతున్న యుద్ధ వాతావరణం నేపథ్యంలో చమురు రవాణా పై తీవ్ర ప్రభావం పడింది. ఈ క్రమంలోనే కీలక పరిణామం చోటు చేసుకుంది. యుద్ధ సమయంలో రష్యా నుంచి చమురును దిగుమతి చేసుకునేందుకు భారత్కు అమెరికా మినహాయింపు ఇచ్చింది. ఇదే విషయాన్ని యూఎస్ ట్రెజరీ కార్యదర్శి స్కాట్ బెసెంట్ ఎక్స్ వేదిక ద్వారా పేర్కొన్నారు. 30 రోజులు పాటు భారతీయ చమురు శుద్ధి కర్మాగారాలు రష్యా నుంచి చమురు కొనుగోలు చేయడానికి తాత్కాలికంగా మినహాయింపు […] The post రష్యా చమరు కొనుగోలుకు భారత్ కు ఓకే appeared first on Visalaandhra .
Summer Effect : ఈ ఏడాది ఎండల నుంచి బతికి బయటపడటం ఎలాగో?
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఉష్ణోగ్రతలు గరిష్టస్థాయికి చేరుకున్నాయి
Telangana :Telangana : మహబూబాబాదం జిల్లాలో గిరిజన జాతర కోలాహలం
మహబూబాబాద్ జిల్లాలో గిరిజనుల జాతర మొదలయింది
మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్కి అతడే అర్హుడు: సంజూ
హైదరాబాద్: టి20 వరల్డ్ కప్ సెమీ ఫైనల్లో భారత్ గెలిచి ఫైనల్కు చేరుకుంది. సెమీ ఫైనల్ మ్యాచ్లో ఇంగ్లాండ్పై భారత జట్టు ఏడు పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్లో సంజూ శామ్సన్ 42 బంతుల్లో 89 పరుగులు చేసి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు.ఈ సందర్భంగా సంజూ మీడియాతో మాట్లాడారు. జస్ప్రీత్ బుమ్రా వరల్డ్ క్లాస్ బౌలర్ అని ప్రశంసించారు. కీలక సమయంలో అద్భుతంగా బౌలింగ్ చేసి మ్యాచ్ను భారత్ వైపుకు తిప్పాడని కొనియాడారు. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ తనకు వచ్చింది కానీ బుమ్రా ఈ అవార్డుకు పూర్తి అర్హుడని పేర్కొన్నారు. ఈ మ్యాచ్లో క్లాస్ బౌలింగ్ తో మళ్లీ తనను తాను నిరూపించాడని సంజు మెచ్చుకున్నారు. వాంఖేడ్ పిచ్పై 250+ పరుగుల లక్ష్యం కూడా చేధించే అవకాశం ఉందన్నారు. కీలకమై సెమీఫైనల్ మ్యాచ్లో రాణించాడం చాలా ఆనందంగా ఉందని, గత మ్యాచ్లో ఫామ్నే ఇప్పుడు కొనసాగించానని వివరించారు. టి20ల్లో సెంచరీల గురించి ఆలోచించకూడదని, వేగంగా ఆడుతూ జట్టును గెలిపించడమే లక్ష్యంగా ముందుకు సాగాలన్నారు. ఇంగ్లాండ్ ఇన్నింగ్స్లో 16 ఓవర్లో ఎనిమిది పరుగులు, 18 ఓవర్లో ఆరు పరుగుల మాత్రమే బుమ్రా ఇచ్చి మ్యాచ్ను గట్టెక్కించాడు.

34 C