బంగ్లా ప్రధానిగా తారిఖ్ రెహమాన్ ప్రమాణస్వీకారం... మోడీకి ఆహ్వానం
బంగ్లాదేశ్ నూతన ప్రధాన మంత్రిగా మాజీ ప్రధాని ఖాలిదా జియా కుమారుడు , బీఎన్పీ ఛైర్మన్ తారిఖ్ రెహమాన్ బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. ఈ కార్యక్రమానికి భారత ప్రధాని నరేంద్రమోడీ సహా పలు దేశాల నేతలను ఆహ్వానించాలని ఆ పార్టీ యోచిస్తున్నట్టు తెలుస్తోంది. మోడీ ఈ కార్యక్రమానికి హాజరైతే భారత్బంగ్లా సంబంధాల్లో ఇదో కీలకమైన పరిణామంగా మారనుంది. బీఎన్పీ విజయంపై రెహమాన్కు మోడీ ఫోన్ చేసి అభినందించారు. ఆయన నాయకత్వంపై ప్రజల విశ్వాసానికి ఈ ఎన్నికలు నిదర్శనమని పేర్కొన్నారు. దీనిపై మోడీకి బీఎన్పీ ధన్యవాదాలు తెలిపింది.
Maktal |మహా శివరాత్రి ఉత్సవాలకు ముస్తాబైన ఉమామహేశ్వరాలయం..
Maktal | మహా శివరాత్రి ఉత్సవాలకు ముస్తాబైన ఉమామహేశ్వరాలయం.. నేడు మహాశివరాత్రి శ్రీ
అస్సాం మొదటి ఈఎల్ఎఫ్పై మోడీ చారిత్రాత్మక ల్యాండింగ్
న్యూఢిల్లీ: అస్సాంలోని దిబ్రుఘర్లో నిర్మించిన మొట్టమొదటి ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఫెసిలిటీ(ఈఎల్ఎఫ్)పై ప్రధాని మోడీ శనివారం ఉదయం చారిత్రాత్మక ల్యాండింగ్ చేయడం ద్వారా ఆ ఫెసిలిటీని ప్రారంభించారు. ఇదే సమయంలో రూ. 5500 కోట్ల విలువైన ప్రాజెక్టులను ప్రారంభించారు.సైనిక దళాలకు చెందిన సీ130 జే విమానంలో చబువా నుంచి బయలుదేరి దిబ్రుఘర్ లోని మోరాన్ బైపాస్లో ఈఎల్ఎఫ్పై ల్యాండ్ అయ్యారు. ఈశాన్యభారతంలో ఈఎల్ఎఫ్ను నిర్మించడం ఇదే మొదటిసారి. భారత్ చైనా సరిహద్దుకు దగ్గరగా ఈ రన్వే ఉండడంతో కీలక, వ్యూహాత్మక ప్రదేశంగా మారింది. ఇక్కడ జరిగిన వైమానిక దళ విన్యాసాలను మోడీ 40 నిమిషాల సేపు వీక్షించారు. ఎయిర్ఫోర్స్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ విన్యాసాల్లో సుఖోయి సు 30 ఎంకె1, రఫేల్ జెట్ విమానాలు పాలుపంచుకున్నాయి. సరకుల రవాణాకు, ప్రయాణికుల రాకపోకలకు ఉపయోగపడేలా రూపొందించే ఎఎన్3 అనే ఐఎఎఫ్ విమానం కూడా విన్యాసాలు ప్రదర్శించింది. చబువా వద్ద ప్రధాని మోడీకి గవర్నర్ లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య, ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ , కేంద్ర మంత్రులు సర్వానంద సోనోవాయి,రాష్ట్ర సీనియర్ అధికారులు స్వాగతం పలికారు. అస్సాం లోని చబువా వైమానిక స్థావరానికి సమీపంలలో ఉన్న ఈ రన్వే చైనా సరిహద్దుకు దాదాపు 300 కిమీ దూరంలో, మయన్మార్కు 200 కిమీ దూరంలలో ఉంటుంది. అందుకే వ్యూహాత్మకంగా ఎంతో కీలకంగా మారింది. ఈ 4.2 కిమీ ఈఎల్ఎఫ్ నిర్మాణానికి దాదాపు రూ. 100 కోట్లు వ్యయమైంది. అత్యవసర సమయాల్లో భారత్ యుద్ధవిమానాలు ఇక్కడ నుంచి బయలుదేరడానికి అలాగే విపత్తులు సంభవించేటప్పుడు సహాయక కార్యక్రమాలను నిర్వహించడానికి ఇది ఎంతో కీలకం అవుతుంది. 40 టన్నుల బరువు వరకు ఉన్న విమానాలను ఇక్కడ ల్యాండింగ్ చేయడానికి, గరిష్ఠంగా70 టన్నుల బరువు రవాణాతో టేకాఫ్ చేయడానికి వీలవుతుంది.
Tribute |పుల్వామా అమరవీరులకు పేరూరులో దీపాల నివాళి…
Tribute | పుల్వామా అమరవీరులకు పేరూరులో దీపాల నివాళి… జోహార్ నినాదాలతో మారుమోగిన
కుషాయిగూడలో దారుణ ఘటన ఓ వ్యక్తిని కారుతో గుద్ది కిలోమీటర్ వరకు... #Kushaiguda #RoadRage #Hyderabad
త్వరలో ఇరాన్ పాలనలో మార్పు: ట్రంప్
వాషింగ్టన్ : ఇరాన్లో పాలనలో మార్పు జరిగితేనే అక్కడి పరిస్థితులు చక్కదిద్దుకుంటాయన్న అభిప్రాయం ఉత్తమమనిపిస్తోందని, ఆమేరకు త్వరలో జరిగే అవకాశం ఉందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వెల్లడించారు. ఇరాన్పై సైనిక చర్య అంశాన్ని పరిశీలిస్తున్నట్టు పేర్కొన్నారు.47 ఏళ్లుగా చర్చల పేరుతో వారు అణు ఒప్పందంపై మాట్లాడుతున్నారని, ఈలోగా ఎంతో మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారని వివరించారు. ఇకపై ఈ విషయంలో ఆలస్యం చేయదలచుకోలేదని వ్యాఖ్యానించారు. ఇరాన్ అమెరికా మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో అమెరికా సైన్యం ఇప్పటికే ఇరాన్ను చుట్టుముట్టిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. అణుఒప్పందంపై ఇరాన్తో చర్చలు విజయవంతమవుతాయని తాను భావిస్తున్నానని, అవి విఫలమైన రోజు ఇరాన్ చరిత్రలో ఓ చెడు రోజుగా నిలిచిపోతుందని ట్రంప్ హెచ్చరించారు. టెహ్రాన్తో చర్చలు కొనసాగించాలని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుకు సూచించినట్టు చెప్పారు.
హీరో ధనుష్తో వివాహం.. రూమర్స్ పై స్పందించిన మృణాల్ ఠాకూర్
అందాల తార మృణాల్ ఠాకూర్ ప్రస్తుతం అడివి శేష్ హీరోగా నటిస్తున్న డెకాయిట్ సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది. ఇదిలా ఉండగా గత రెండు నెలలుగా ప్రముఖ కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్తో మృణాల్ ఠాకూర్ ప్రేమలో ఉంది అంటూ జోరుగా ప్రచారం సాగుతోంది. ఏకంగా ఫిబ్రవరి 14వ తేదీన వీరిద్దరూ వివాహం చేసుకోబోతున్నారు అంటూ రూమర్స్ కూడా సృష్టించారు. ఈ వార్తలపై ఆమె మాట్లాడుతూ.. “ఫిబ్రవరి 14 కాస్త నాకు ఏప్రిల్ ఒకటిగా మారినట్టు అనిపించింది. ఎందుకంటే ఏప్రిల్ ఒకటి ఫూల్ డే కదా. పైగా నేను ఈ డేట్ ను అధిరికంగా చెప్పినట్లు కొంతమంది ఇలాంటి గాసిప్స్ కూడా వ్యాపింప చేస్తున్నారు. ఇలాంటి రూమర్స్ ని నమ్మకండి”అని పేర్కొంది.
School |మురికి కూపంలో అక్షర దేవాలయం..
School | మురికి కూపంలో అక్షర దేవాలయం.. అధికారుల బాధ్యతారాహిత్యానికి నిదర్శనం మురికి
యాప్ ద్వారా 46 .13లక్షల బస్తాల యూరియా కొనుగోలు
నిజమయిన సాగుదారులకు సమయానికి యూరియా అందించాలనే లక్షంతో రాష్ట్ర ప్రభుత్వం మ్బైల్ ఎరువుల బుకింగ్ యాప్ను ప్రవేశ పెట్టిందని దీని ద్వారా ఇప్పటి వరకు 46,13,158 బస్తాల యూరియాను రైతులు కొనుగోలు చేశారని రాష్ట్ర వ్యవసాయ శాఖ శనివారం ఓ ప్రకటనలో వెల్లడించింది. డీలర్ దుఖాణాల వద్ద నిల్వల కారణంగా ఏర్పడే భారీ రద్దీ పరిస్థితులను నివారించేందుకు ఐటి ఆధారిత యాప్ను వ్యవసాయ శాఖ ప్రవేశ పెట్టింది. ఈ యాప్ ద్వారా పట్టాదార్ పాస్ బుక్, అటవీ హక్కుల చట్టం, లబ్దిదారులు, కౌలు రైతులు యూరియాను బుక్ చేసుకునే విధంగా నిబంధనలు అమలు చేసింది. రైతులు బుక్ చేసుకునే యూరియా సంచుల సంఖ్య పంటరకం, సాగు విస్తీర్ణ, వ్యవసాయ విశ్వవిద్యాలయం సూచించిన శాస్త్రీయ సిఫార్సుల ఆధారంగా యాప్ నిర్ణయిస్తుంది.అర్హత ఆధారంగా రైతులకు యూరియా కొనుగోలుకు అవకాశం కల్పిస్తుంది. యాప్ను మొదటగా వ్యవసాయ శాఖ ఐదు జిల్లాల్లో పైలెట్ ప్రాజెక్టుగా అమలు చేసి తరువాత రాష్ట్రంలో మిగిలిన జిల్లాల్లో అమలు చేసింది. ఈ క్రమంలో శనివారం వరకు రాష్ట్ర వ్యాప్తంగా 12.73 లక్షల మంది రైతులు 50.48 లక్షల యూరియా బస్తాలు బుక్ చేసుకోగా, వాటిలోమ 46.13 లక్షల బస్తాల యూరియా రైతులు కొనుగోలు చేసినట్లు వ్యవసాయ శాఖ వెల్లడించింది. రైతుల ప్రయోజనాలే ప్రధాన లక్షంగా క్షేత్ర స్థాయిలో ఎదురయ్యే సమస్యలను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ అవసరమయిన సవరణలు చేస్తూ యూరియా యాప్ను అమలు చేస్తున్నట్లు వ్యవసాయ శాఖ పేర్కొంది.
Shivratri |విభూతి భస్మం తో శివలింగ అలంకరణ
Shivratri |విభూతి భస్మం తో శివలింగ అలంకరణ
మజ్లీస్తో మాకు పొత్తు లేదు: ఎమ్మెల్సీ అద్దంకి
మున్సిపల్ ఎన్నికల్లో మజ్లీస్ పార్టీతో తమకు పొత్తు లేదని కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ తెలిపారు. కొన్ని స్థానాల్లో మజ్లీస్తో ముఖా-ముఖి తలపడ్డామని ఆయన శనివారం విలేకరుల సమావేశంలో అన్నారు. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కాంగ్రెస్-బిఆర్ఎస్-మజ్లీస్ల అక్రమ సంబంధమని, వాలంటైన్స్-డే శుభాకాంక్షలని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. పైగా కరీంనగర్ కార్పొరేషన్ మేయర్ స్థానాన్ని బిజెపికి రాకుండా అడ్డుకుంటే కాంగ్రెస్-బిఆర్ఎస్ నేతలను రోడ్లపై తిరగనీయం అని బండి సంజయ్ మాట్లాడడం కేంద్ర మంత్రి స్థాయికి తగునా? అని ఆయన ప్రశ్నించారు. బిజెపికి స్పష్టమైన తీర్పు రాలేదని, సింగిల్ లార్జెస్ట్ పార్టీగా మాత్రమే ఉందన్నారు. రాజకీయాల్లో ఎన్నికల సమయాల్లో పొత్తులు పెట్టుకోవడం, ఫలితాలు వెలువడిన తర్వాత అవగాహన కుదుర్చుకోవడం సహజమేనని ఆయన చెప్పారు. కరీంనగర్లో కాంగ్రెస్-మజ్లీస్ నేతలు కుట్ర చేస్తున్నాయని బండి సంజయ్ చెప్పడంలో అర్థం లేదన్నారు. ఈ ఎన్నికల్లో బిఆర్ఎస్ సహకారం తీసుకున్నా ఒక్క మున్సిపాలిటీని బిజెపి గెలుపొందలేదని ఆయన తెలిపారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ సైకో జోకర్లా మారారని ఆయన విమర్శించారు. మున్సిపాలిటీల్లో బిఆర్ఎస్కు బాగా సీట్లు వచ్చాయని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ చెప్పుకుంటున్నారని, కింద పడినా పైచేయి తనదేనని అంటున్నారని ఆయన విమర్శించారు. ప్రజలు మరోసారి తమ పార్టీని ఆశీర్వదించారని అద్దంకి దయాకర్ తెలిపారు.
Brahmotsavams |శ్రీ బుగ్గ రాజరాజేశ్వర ఆలయంలో శివరాత్రి బ్రహ్మోత్సవాలు..
Brahmotsavams | శ్రీ బుగ్గ రాజరాజేశ్వర ఆలయంలో శివరాత్రి బ్రహ్మోత్సవాలు.. ముక్కంటిని ముద్దాడుతున్న
కెటిఆర్ సమక్షంలో బిఆర్ఎస్లో చేరిన బెల్లంపల్లి కౌన్సిలర్లు
బెల్లంపల్లి మున్సిపాలిటీలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. శనివారం బెల్లంపల్లికి చెందిన పలువురు కౌన్సిలర్లు బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ సమక్షంలో గులాబీ గూటికి చేరారు. పార్టీలో చేరిన వారికి కెటిఆర్ పార్టీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. 30వ వార్డు స్వతంత్ర కౌన్సిలర్ శంకర్ సింగ్తో పాటు, కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొందిన 26వ వార్డు కౌన్సిలర్ కుమారస్వామి బిఆర్ఎస్ సభ్యత్వం తీసుకున్నారు. వీరితో పాటు బిజెపికి చెందిన 34వ వార్డు అభ్యర్థి రామూర్తి కూడా కెటిఆర్ను కలిశారు. ఆయన ప్రస్తుతానికి పార్టీలో అధికారికంగా చేరనప్పటికీ, బిఆర్ఎస్ విధానాలకు ఆకర్షితులై పార్టీకి పూర్తి స్థాయి మద్దతును ప్రకటిస్తున్నట్లు తెలిపారు. ఈ చేరికల వల్ల బెల్లంపల్లి మున్సిపాలిటీలో బిఆర్ఎస్ మరింత బలోపేతం కానున్నది.
wrestling |కుస్తీ పోటీలకు సిద్దం..
wrestling |కుస్తీ పోటీలకు సిద్దం.. సూర్యాపూర్ లో 16, 17 తేదీల్లో బరిలోకి
Photos : Couple Friendly Movie Success Celebrations
The post Photos : Couple Friendly Movie Success Celebrations appeared first on Telugu360 .
అభిషేక్ ఫైనల్ టీమ్లో ఉంటాడు.. ఫ్యాన్స్కి భరోసా ఇచ్చిన సూర్య
టి-20 ప్రపంచకప్లో భాగంగా ఆదివారం భారత్, పాకిస్థాన్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్పై అభిమానులు ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో రేపటి మ్యాచ్ గురించి కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ప్రెస్ కాన్ఫరెన్స్లో పాల్గొన్నాడు. ఇందులో. మ్యాచ్ కోసం రచించిన వ్యూహాలు, పాక్ ప్లేయర్లకు కరచాలనం, తారిఖ్ బౌలింగ్ని ఎదురుకొనే విషయాలను సూర్య వెల్లడించాడు. ముఖ్యంగా ఫ్యాన్స్కి ఊరట కలిగిస్తూ.. అభిషేక్ శర్మ రేపటి మ్యాచ్లో ఆడుతాడని సూర్య తెలిపాడు. ‘‘అభిషేక్ శర్మ తప్పకుండా ఆడతాడు. అతడి ఆరోగ్యం బాగా ఉంది. తుది జట్టులో అతడు ఉంటాడు. పాక్ స్పిన్నర్ ఉస్మాన్ తారిక్ను ఎదుర్కొనడంపై మేం కసరత్తు చేశాం. అతడి శైలి భిన్నమైందే. అలాగని మేం వదిలిపెట్టలేదు. అతడి బౌలింగ్లో ఆడేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం. పాక్ ఆటగాళ్లతో కరచాలనం ఇవ్వడంపై 24 గంటలు మీరు (మీడియా) వెయిట్ చేయాలి. టాస్ సమయంలో ఆలోచిస్తాం. కుల్దీప్ యాదవ్ తుది జట్టులో ఉండాలని మీరు కోరుకుంటే తప్పకుండా ఉంటాడు. అయితే, మా బలాలపైనే మేం దృష్టి పెడతాం. ప్రత్యర్థి ఎలా ఆడతారనేది అవసరం లేదు. ఎవరు ఉత్తమ ఆటతీరు ప్రదర్శిస్తారో వారిదే విజయం’’ అని సూర్య పేర్కొన్నాడు.
ఫార్ములా ఈ కార్ రేస్లో కీలక మలుపు అరవింద్కుమార్కు కేంద్ర అనుమతి #FormulaE #Hyderabad #ACB
Congress |చౌటుప్పల్ మున్సిపాలిటీని కైవసం చేసుకున్న కాంగ్రెస్..
Congress | చౌటుప్పల్ మున్సిపాలిటీని కైవసం చేసుకున్న కాంగ్రెస్.. 20 వార్డులలో అధికార
Video : Actress Shivani Nagaram Exclusive Interview Promo
The post Video : Actress Shivani Nagaram Exclusive Interview Promo appeared first on Telugu360 .
6 hours |మహాశివరాత్రికి ఘనంగా ఏర్పాట్లు
6 hours | మహాశివరాత్రికి ఘనంగా ఏర్పాట్లు 6 hours | అచ్చంపేట,
22nd Ward |‘పరకాల మున్సిపల్ ‘వైస్ చైర్మన్ పీఠంపై…
22nd Ward | ‘పరకాల మున్సిపల్ ‘ వైస్ చైర్మన్ పీఠంపై… 22nd
కాలిఫోర్నియాలో భారతీయ విద్యార్థి అదృశ్యం
వాషింగ్టన్ : ఉన్నత చదువులు, ఉజ్వల భవిష్యత్తు అంటూ అమెరికాకు తరలి వెళ్తున్న విద్యార్థుల జీవితాలు అగమ్యగోచరంగా మారుతున్నాయి. మరో భారతీయ విద్యార్థి అదృశ్యం కావడం ఆందోళన కలిగిస్తోంది. బర్కిలీ లోని యూనివర్శిటీ ఆఫ్ కాలిఫోర్నియాలో కెమికల్ అండ్ బయోమాలిక్యూలర్ ఇంజనీరింగ్ చదువుతున్న కర్ణాటకకు చెందిన 22 ఏళ్ల సాకేత్ శ్రీనివాసయ్య ఫిబ్రవరి 9న అదృశ్యమయ్యాడు. శనివారం నగర వ్యాప్తంగా గాలింపు చర్యలు ఐదో రోజుకు చేరాయి. ఇంతవరకు అతని ఆచూకీ లభ్యం కాక అధికారుల్లోను, కుటుంబ సభ్యుల్లోనూ ఆందోళన పెరుగుతోంది. శ్రీనివాసయ్య చివరిసారిగా క్యాంపస్ నుండి ఒక కిలోమీటరు దూరంలో కనిపించాడని, అధికారులు చెబుతున్నారు. పాస్పోర్ట్, ల్యాప్టాప్ ఉన్న బ్యాక్ప్యాక్, క్యాంపస్ సమీపం లోని టిల్డెన్ రీజినల్ పార్క్ సమీపంలోని నివాసం దగ్గరగా గుర్తించారు. లేక్ అంజా, చుట్టుపక్కల బర్కిలీ హిల్స్ ప్రాంతాలపై దృష్టి సారించి నగరవ్యాప్తంగా గాలిస్తున్నారు. మరోవైపు శాన్ఫ్రానిస్కో లోని భారత కాన్సులేట్ శ్రీనివాసయ్య అదృశ్యంపై ఆందోళన వ్యక్తం చేసింది. సాకేత్ కుటుంబ సభ్యులతో మాట్లాడుతున్నామని,వారికి అన్ని విధాలా అండగా ఉంటామని హామీ ఇచ్చింది. అమెరికా అధికారులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నట్టు తెలిపింది. 2025 ఐఐటి మద్రాస్లో బీటెక్ పూర్తి చేసిన శ్రీనివాసయ్య బర్కిలీలో మాస్టర్స్ డిగ్రీ చదువుతున్నాడు. అతను బెంగళూరు లోని శ్రీవాణి ఎడ్యుకేషన్ సెంటర్లో పాఠశాల విద్యను పూర్తి చేశాడు. లింక్డ్ఇన్ ప్రొఫైల్ ప్రకారం శ్రీనివాసయ్య , మరో ఐదుగురితో కలిసి , “హైపర్లూప్ మైక్రోచానెల్ కూలింగ్సిస్టమ్ , ఫర్ హైపర్లూప్ అండ్ ఏ మెథడ్ డేర్ఆఫ్”కనిపెట్టినందుకు పేటెంట్ కలిగి ఉన్నారు.
Warangal |దేశవ్యాప్త సమ్మెను విజయవంతం…
Warangal | దేశవ్యాప్త సమ్మెను విజయవంతం… Warangal | కరీమాబాద్, ఆంధ్రప్రభ :
రైతులకు గుడ్ న్యూస్.. ఆ రోజునే రైతు భరోసా నిధులు విడుదల
రెండు మూడు రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు తీపి కబురు చెప్పనుంది. యాసంగి రైతు భరోసా కోసం ఎదురుచూస్తున్న రైతుల ఖాతాల్లో నిధులు జమ చేయనున్నట్లు తెలుస్తోంది. మున్సిపల్ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ అనుకూల ఫలితాలను సాధించింది. మెజార్టీ మున్సిపాల్టీలను దక్కుకుని జోష్ లో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం.. రైతులకు గుడ్ న్యూస్ చెప్పేందుకు సిద్ధమైంది. రైతు భరోసా నిధులను విడుదల చేసేందుకు రేవంత్ సర్కార్ కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. రైతు భరోసాకు కావాల్సిన రూ.9వేల కోట్లను దాదాపు సమకూర్చుకుందని.. ఈ నెల 17న రైతుల ఖాతాల్లో ఆ నిధులను జమ చేయనుందని తెలుస్తోంది. కాగా, సిఎం రేవంత్ రెడ్డి కూడా.. మున్సిపల్ ఎన్నికల ప్రచారం సందర్భంగా మాట్లాడుతూ.. ఎన్నికల తర్వాత రైతు భరోసా నిధులను విడుదల చేస్తామని స్పష్టం చేశారు. దీంతో 17న రైతు భరోసా నిధులను ప్రభుత్వం విడుదల చేసే అవకాశం ఉంది.
Shiva temple |పార్వతి–పరమేశ్వరుల దివ్య కల్యాణం
Shiva temple | పార్వతి–పరమేశ్వరుల దివ్య కల్యాణం Shiva temple | అచ్చంపేట,
టి-20 ప్రపంచకప్: నాలుగు వికెట్లు కోల్పోయిన కివీస్
అహ్మదాబాద్: ఐసిసి టి-20 ప్రపంచకప్లో భాగంగా నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా.. సౌతాఫ్రికాతో జరుగుతున్న మ్యాచ్లో న్యూజిలాండ్ నాలుగు వికెట్లు కోల్పోయింది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన సౌతాఫ్రికా బౌలింగ్ ఎంచుకుంది. దీంతో తొలుత బ్యాటింగ్కు దిగిన న్యూజిలాండ్కి ఓపెనర్లు శుభారంభం అందించారు. తొలి వికెట్కి 33 పరుగులు జోడించారు. అయితే మార్కో జెన్సన్ బౌలింగ్లో టిమ్ సీఫర్ట్(13) తొలి వికెట్గా వెనుదిరిగాడు. ఆ తర్వాత బ్యాటింగ్కి వచ్చిన రచిన్ రవీంద్ర (13) కూడా జెన్సన్ బౌలింగ్లో ఔట్ అయ్యాడు. ఆ వెంటనే మంచి ఫామ్లో బ్యాటింగ్ చేస్తున్న ఫిన్ అలెన్(31)ని కూడా జెన్సన్ ఔట్ చేశాడు. ఆ తర్వాత కేశవ్ మహరాజ్ బౌలింగ్లో గ్లెన్ ఫిలిప్స్(1) పెవిలియన్ చేరాడు. దీంతో 8 ఓవర్లు ముగిసేసరికి న్యూజిలాండ్ 4 వికెట్ల నష్టానికి 77 పరుగులు చేసింది. క్రీజ్లో డరెల్ మిచెల్(7), మార్క్ ఛాప్మన్(11) ఉన్నారు.
student | డీఎస్పీ ఉదారత… student | అచ్చంపేట, ఆంధ్రప్రభ : అచ్చంపేట
రూ 11000 కోట్ల రోడ్ల ప్రాజెక్టులు
తెలంగాణ, మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాలలో రూ 11000 కోట్లకు పైగా విలువైన రహదారుల నిర్మాణ పనులకు కేంద్ర ప్రభుత్వం శనివారం ఆమోదం తెలిపింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన కేంద్ర మంత్రిమండలి సంబంధిత ఆర్థిక వ్యవహారాల ఉపసంఘం సమావేశం జరిగింది. ఇందులో రోడ్ ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇందులో మహారాష్ట్రలో రోడ్ల నిర్మాణ పనులకు రూ 3320.38 కోట్లు మంజూరు అవుతాయి. అక్కడ ఘోటి త్రయంబక్ (మెకాడా) జాహ్వర్ మనోర్ పల్ఘార్ సెక్షన్ జాతీయ రహదారి 160ఎ రోడ్ల మరమ్మత్తులు, ఆధునీకరణ జరుగుతుంది. ఇక తెలంగాణలో రూ 3175,08 కోట్ల నిర్మాణ వ్యయ అంచనాలతో రహదారుల నిర్మాణం చేపడుతారు. ఇందులో భాగంగా గుడెబల్లూరు నుంచి మహబూబ్నగర్ వరకూ హైదరాబాద్ పనాజీ ఎకనామిక్ కారిడార్ను నాలుగు లేన్లుగా మారుస్తారు. దీని వల్ల ఈ ప్రాంతానికి రాదారి సౌకర్యం మరింత సౌలభ్యం అవుతుంది. సరుకుల రవాణా మెరుగుపడుతుంది. నేషనల్ హైవేల ఒరిజినల్ స్కీం పరిధిలో ఈ నిర్మాణ ప్రక్రియ సాగుతుంది. ప్రత్యేకించి తెలంగాణలోని నారాయణపేట, మహబూబ్నగర్ జిల్లాల్లోని పలు మారుమూల ప్రాంతాలకు ప్రయోజనం చేకూరుతుందని అదికారులు తెలిపారు. నాలుగు లేన్ల ప్రామాణికతతో రోడ్లు వేయడం వల్ల ప్రయాణాలు వేగవంతం అవుతాయి. గుజరాత్లోని ధమసియా బిటాడా/ మోవి, నసర్పోర్ మలోతా మధ్య నాలుగులేన్ల సెక్షన్ల రోడ్డు నిర్మాణానికి ఆమోదం తెలిపినట్లు రహదారులు , రవాణా మంత్రిత్వశాఖ (మోర్త్) తమ ప్రకటనలో తెలిపింది. పిఎం గతిశక్తి నథకం పరిధిలో ఈ రహదారుల పనులకు ఆమోదం తెలిపారని అధికార వర్గాలు తెలిపాయి.
ఫార్ములా ఈ కారు రేసు కేసులో కీలక పరిణామం
ఫార్ములా ఈ కారు రేసు కేసులో కీలక పరిణామం
Driving |ఓవర్టేక్ చేస్తే కఠిన చర్యలే…
Driving | ఓవర్టేక్ చేస్తే కఠిన చర్యలే… Driving | స్టేషన్ ఘన్
26th Ward |గులాబీ గూటికి ముగ్గురు కౌన్సిలర్లు…
26th Ward | గులాబీ గూటికి ముగ్గురు కౌన్సిలర్లు… 26th Ward |
మెట్రో పిల్లర్ కూలి.. ఒకరు మృతి, ముగ్గురికి తీవ్ర గాయాలు
ముంబైలో మెట్రో పిల్లర్ కూలింది. ఈ ఘటన శనివారం మధ్యాహ్నం ముంబైలోని ములుండ్ ప్రాంతంలో జరిగింది. నిర్మాణంలో ఉన్న మెట్రో పిల్లర్లో ఒక భాగం కూలిపోయి.. కింద వెళ్తున్న ఆటో, కారుపై పడింది. దంతో రెండు వాహనాలు ధ్వంసమయ్యాయి. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా.. మరో మరో ముగ్గురు గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు, ముంబై అగ్నిమాపక దళం (ఎంఎఫ్బి) బృందం సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని వెంటనే చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. అధికారులు తెలిపిన ప్రకారం.. మధ్యాహ్నం 12.20 గంటల ప్రాంతంలో ములుండ్ వెస్ట్లోని ఎల్బిఎస్ రోడ్లోని జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీ సమీపంలో ఈ సంఘటన జరిగింది. ఈ ప్రమాదం జరిగినప్పుడు నలుగురు వ్యక్తులు ఆటోలో ప్రయాణిస్తున్నారు. గాయపడిన వారిని చికిత్స కోసం సమీపంలోని ఆసుపత్రికి తరలించామని, వారి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నామని, వారికి అవసరమైన సహాయం అందిస్తున్నామని అధికారులు తెలిపారు. కాగా, మృతి చెందిన వ్యక్తిని రామ్ధన్ యాదవ్గా గుర్తించారు. గాయపడిన ముగ్గురిని రాజ్కుమార్ ఇంద్రజీత్ యాదవ్ (45), మహేంద్ర ప్రతాప్ యాదవ్ (52), దీపా రుహియా(40)గా గుర్తించారు. వీరిలో రాజ్కుమార్ పరిస్థితి విషమంగా ఉండటంతో ఐసియుకి తరలించామని.. మహేంద్ర, రుహియా ప్రస్తుతం స్థిరంగా ఉన్నారని అధికారులు చెప్పారు.
Treatment |“నాన్న ఎప్పుడు ఇంటికి వస్తాడు?”
Treatment | “నాన్న ఎప్పుడు ఇంటికి వస్తాడు?” Treatment | పాలకుర్తి, ఆంధ్రప్రభ
Fact Check: Viral image claiming a bus got stuck on the Mira–Bhayandar flyover is AI-generated.
Social media posts alleges that even a bus was unable to pass through the newly constructed Mira–Bhayandar flyover in Mumbai.
Shivratri | ఓం శివోహం…. శివోహం Shivratri | భీమ్గల్ టౌన్, ఆంధ్రప్రభ
మున్సిపల్ ఎన్నికలు.. పార్టీల్లో చేరుతున్న స్వతంత్రులు
తెలంగాణలో జరిగిన మున్సిపల్ ఎన్నికల ఫలితాలు శుక్రవారం వెలువడిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో ఎక్కువ శాతం స్థానాలు కాంగ్రెస్ కైవసం చేసుకున్నా.. కొన్ని స్థానాల్లో మాత్రం హంగ్ ఏర్పడింది. అలాంటి చోట్లలో స్వతంత్ర అభ్యర్థులు కీలకంగా మారారు. ఇప్పటికే పలువురు స్వతంత్ర అభ్యర్థులు పార్టీల తీర్థం పుచ్చుకుంటున్నారు. బెల్లంపల్లి మున్సిపాలిటీలో కాంగ్రెస్కు చెందిన ఇద్దరు, బిజెపికు చెందిన ఒకరు బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ సమక్షంలో ఆ పార్టీలో చేరారు. అక్కడ మొత్తం 34 స్థానాలు ఉండగా.. కాంగ్రెస్కు 14, బిఆర్ఎస్కు 14, స్వతంత్రులకు 5, బిజెపికి 1 స్థానం దక్కాయి. తాజా చేరికతో ఆ పార్టీ బలం 17కు చేరింది. ఇక ఇంద్రేశం మున్సిపాలిటీ 2వ వార్డు కౌన్సిలర్ లావణ్య, ఇస్నాపూర్ 10వ వార్డు కౌన్సిలర్ రాహుల్ రెడ్డి బిఆర్ఎస్లో చేరారు. మరోవైపు నారాయణపేట పదో వార్డు స్వతంత్ర కౌన్సిలర్ జయశ్రీ బిజెపిలో చేరారు. హైదరాబాద్లో ఆ పార్టీ అధ్యక్షుడు రామచందర్ రావు సమక్షంలో ఆమె కాషాయం కండువా కప్పుకున్నారు. నారాయణపేటలో మొత్తం 24 స్థానాలకు 11 స్థానాల్లో బిజెపి గెలిచింది. ఇప్పుడు ఈ చేరికతో ఆ సంఖ్య 12కు చేరింది. దీంతో మున్సిపాలిటీ ఛైర్పర్సన్ ఎన్నికలో ఎక్స్ అఫిషియో ఓటు కీలకం కానుంది.
విద్యార్థులకు పాలల్లో నీళ్లు కాదు.. నీటిలోనే పాలు కలిపి ఇస్తున్నారు! #Mahoba #UttarPradesh
Award |ఘనంగా సర్వజన వికాస్ మంచ్ ప్రథమ వార్షికోత్సవం
Award | ఘనంగా సర్వజన వికాస్ మంచ్ ప్రథమ వార్షికోత్సవం Award |
14thFebCartoon |ఆంధ్రప్రభలో నేటి కార్టూన్ ఔరా
14thFebCartoon | ఆంధ్రప్రభలో నేటి కార్టూన్ ఔరా 14thFebCartoon |మూడో తరగతి నుంచే
Municipal Elections |తెలంగాణలో క్యాంపు రాజకీయాలు
Municipal Elections | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ ; తెలంగాణలోని హైదరాబాద్ చుట్టుపక్కల
దైవ దర్శనానికి వెళ్తుండగా మృత్యువు రోడ్డు ప్రమాదం రూపంలో కాటేసింది. డ్రైవర్ నిద్రమత్తు, అతివేగం కారణంగా జరిగిన ఘోర ప్రమాదంలో ముగ్గురు కర్ణాటక భక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. నాగర్ కర్నూల్ జిల్లా ఊర్కొండ మండల పరిధిలో శనివారం తెల్లవారుజామున ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. మృతుల కుటుంబీకులు తెలిపిన వివరాల ప్రకారం కర్ణాటక రాష్ట్రం, విజయపురి (బీజాపూర్) జిల్లా, తాళికోట ప్రాంతానికి చెందిన సుమారు 20 మంది భక్తులు రెండు క్రూజర్ వాహనాల్లో ఆంధ్రప్రదేశ్లోని శ్రీశైలం మల్లికార్జున స్వామి దర్శనం కోసం బయలుదేరారు. జడ్చర్ల-కోదాడ 167 జాతీయ రహదారిపై ప్రయాణిస్తుండగా, ఊర్కొండ మండలం తిమ్మన్నపల్లి గ్రామ శివారులో ఒక క్రూజర్ వాహనం అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న కల్వర్టును అత్యంత వేగంతో బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాద ధాటికి వాహనం ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జయ్యింది. ముందు సీట్లలో కూర్చున్న వారు వాహనంలోనే ఇరుక్కుపోయారు. ఈ ఘటనలో రాంరెడ్డి (52), ఆయన భార్య మేఘనరెడ్డి (45), మహాదేవి (55) అక్కడికక్కడే మృతి చెందారు. భార్యాభర్తలు ఇద్దరూ ఒకే ప్రమాదంలో కన్నుమూయడం స్థానికులను కలచివేసింది. మరో రెండు గంటల్లో క్షేత్రానికి చేరుకుంటామనగా ఈ ప్రమాదం జరగడం వారి కుటుంబాల్లో పెను విషాదాన్ని నింపింది. మృతదేహాలు కల్వకుర్తి ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీలో ఉన్నాయని తెలిపారు. రాత్రి గస్తీలో ఉన్న పోలీసులు ప్రమాదాన్ని గమనించి వెంటనే స్పందించారు. సిఐ నాగార్జున, ఎస్సై కృష్ణదేవ తమ సిబ్బందితో అక్కడ ఉన్న లారీ డ్రైవర్, జెసిబి సహాయంతో వాహనంలో ఇరుక్కుపోయిన మృతదేహాలను బయటకు తీశారు. తీవ్రంగా గాయపడిన ఇద్దరిని చికిత్స నిమిత్తం వెల్దండలోని ఎన్నం హాస్పిటల్కు, స్వల్ప గాయాలైన మిగిలిన వారిని కల్వకుర్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నిద్రమత్తు, అలసట కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా నిర్ధారించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారని తెలిపారు.
ఇన్స్టాగ్రామ్లో ఫేమస్ నుంచి టాలీవుడ్లో హీరోయిన్గా..
సోషల్మీడియాలో రీల్స్ చేస్తూ.. సినిమాల్లో, టివి షోల్లో చాలా మందే అవకాశాలు పొందారు. వీరిలో కొందరు ఏకంగా హీరోయిన్లు కూడా అయ్యారు. అలా ఇన్స్టా ఇన్ప్లుయెన్సర్గా తెలుగులో మంచి గుర్తింపు పొందిన యామినీ ఇఆర్.. టాలీవుడ్లో హీరోయిన్గా ఎంట్రీ ఇస్తోంది. ఆమె నటిస్తున్న తొలి చిత్రానికి ‘క్వీన్’ అనే టైటిల్ని ఫిక్స్ చేశారు. ఈ చిత్రానికి రతన్ రిషి దర్శకత్వం వహించారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ గ్లింప్స్ని విడుదల చేశారు. ఇది చూస్తుంటే.. ప్రస్తుత సొసైటీతో ముడిపడి ఉన్న ప్రేమకథ అని తెలుస్తోంది. ‘‘రాళ్ల మీద పేర్లతో మిగిలిన ప్రేమ కథలు కొన్ని.. తాజ్మహల్ గుర్తులుగా వెలిగిన కథలు కొన్ని.. కానీ.. ఈసారి దేశపు మనుగడను మార్చే దారిలో, కొత్త శాసనంగా.. ఈ ప్రేమ కథ’’ అని గ్లింప్స్లో పేర్కొన్నారు. దీన్ని బట్టి చూస్తే.. సినిమా ఆసక్తికరమైన డ్రామాగా ఉండబోతుందని తెలుస్తోంది. ఈ సినిమా ప్రస్తుతం రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమాలో అజయ్ ఘోష్, కాలకేయ ప్రభాకర్ కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమాకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
13 seats | సత్తా చాటుతాం… 13 seats | నిర్మల్ ప్రతినిధి,
temples | శివరాత్రి …శోభ temples | కుంటాల, ఆంధ్రప్రభ : శివరాత్రి
KGF Garuda Ram looks omnious in Nagabandham
Abhishek Nama is directing a socio-mythological fantasy, Nagabandham with a never-seen-before story on a grand visual spectrum. Kishore Annapureddy and Nishita Nagreddy are producing this epic on a massive scale. Virat Karrna, Nabha Natesh and Ishwarya Menon are playing leading roles in the film. Now, the makers have unveiled powerful antagonist Bharaghi character played by […] The post KGF Garuda Ram looks omnious in Nagabandham appeared first on Telugu360 .
Chandrababu: మూడేళ్లలో అమరావతి రూపురేఖలే మారనున్నాయి : చంద్రబాబు
ప్రస్తుత పరిస్థితుల్లో మెరుగైన బడ్జెట్ ప్రవేశపెట్టామని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు
Students |విద్యతోనే అభివృద్ధి…
Students | విద్యతోనే అభివృద్ధి… Students | ఊట్కూర్, ఆంధ్రప్రభ : ప్రభుత్వ
10th Ward |చైర్మన్ పీఠం ఎవరికి దక్కేనో…?
10th Ward | చైర్మన్ పీఠం ఎవరికి దక్కేనో…? 10th Ward |
Rs.50 thousand | ఆర్థిక సహయం Rs. 50 thousand | హసన్
feb14th |ఒకే రంగు చీరల్లో మహిళాఎమ్మెల్యేలు.. సీఎం ఆశ్చర్యం
feb14th | ఒకే రంగు చీరల్లో మహిళాఎమ్మెల్యేలు.. సీఎం ఆశ్చర్యం అసెంబ్లీలో మహిళా
G.O. No.153 |నిధులు కేటాయించాలి…
G.O. No.153 | నిధులు కేటాయించాలి… G.O. No.153 | కర్నూల్ బ్యూరో,
Telangana : కాంగ్రెస్ మున్సిపల్ ఎన్నికల్లో పెర్ ఫార్మెన్స్ అంత బాగాలేదా? సీనియర్లు ఏమంటున్నారంటే?
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది.
కాంగ్రెస్ ఖాతాలోకి వడ్డేపల్లి మున్సిపాలిటీ
కాంగ్రెస్ ఖాతాలోకి వడ్డేపల్లి మున్సిపాలిటీ చేరనుంది
market | మానవతా దృక్పథంతో… market | విజయవాడ క్రైమ్, ఆంధ్రప్రభ :
AP | శివరాత్రి హై అలర్ట్..! AP | శ్రీ సత్య సాయి
2024 Budget |సమగ్ర అభివృద్ధే లక్ష్యంగా…
2024 Budget | సమగ్ర అభివృద్ధే లక్ష్యంగా… 2024 Budget | గుంటూరు
Road | ఇద్దరు మృతి Road | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ :
Hospital |వీర సైనికులకు నివాళులు…
Hospital | వీర సైనికులకు నివాళులు… Hospital | డోన్ టౌన్, ఆంధ్రప్రభ
బీఆర్ఎస్ బీజేపీ తోకపార్టీగా మారుతుంది : కవిత
బీఆర్ఎస్ మున్సిపల్ ఎన్నికల్లో అపజయంపై కల్వకుంట్ల కవిత సంచలన కామెంట్స్ చేశారు
పోక్సో చట్టం, బాల్య వివాహాలపై అవగాహన.. టూ టౌన్ సిఐ రెడ్డప్ప
విశాలాంధ్ర ధర్మవరం:: పట్టణంలోని కొత్తపేటలో గల మున్సిపల్ ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో టూ టౌన్ సిఐ రెడ్డప్ప పోక్సోచట్టము, బాల్యవివాహాలపై అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐ రెడ్డప్ప మాట్లాడుతూ ధర్మవరం సబ్డివిజన్ శక్తి టీమ్–1, తరపున ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో పోక్సో చట్టం , దాని శిక్షలు, బాల్య వివాహాలు ,వాటి చట్టపరమైన పరిణామాలు, ఈవ్ టీజింగ్, అలాగే 18 సంవత్సరాల లోపు వయస్సులో ప్రేమ సంబంధాల వల్ల […] The post పోక్సో చట్టం, బాల్య వివాహాలపై అవగాహన.. టూ టౌన్ సిఐ రెడ్డప్ప appeared first on Visalaandhra .
Rs.50 thousand |చనిపోతానంటూ.. సెల్ఫీ వీడియో..
Rs.50 thousand | చనిపోతానంటూ.. సెల్ఫీ వీడియో.. Rs.50 thousand | కరీంనగర్
అంగన్వాడి కేంద్రాల వ్యవస్థను చక్కపరచండి
సిపిఐ పార్టీ నియోజకవర్గ కార్యదర్శి ముసుగు మధువిశాలాంధ్ర ధర్మవరం:; ధర్మవరం డివిజన్ పరిధిలోని అంగన్వాడీ కేంద్రాల వ్యవస్థ సరిగా లేదని, ఆ వ్యవస్థను చక్కపరచాలని సిపిఐ పార్టీ నియోజకవర్గ కార్యదర్శి ముసుగు మధు తెలిపారు. ఈ సందర్భంగా పట్టణంలోని ఐసిడిఎస్ కార్యాలయానికి విజయవాడ ఆర్జేడి అధికారిని రోహిణికు వారు వినతి పత్రాన్ని అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ గతంలో సిడిపిఓ గా పనిచేసిన లక్ష్మి తో పాటు ఇతర సిబ్బంది ఎన్నో అవకతవకలకు పాల్పడి అంగన్వాడీ వ్యవస్థకు […] The post అంగన్వాడి కేంద్రాల వ్యవస్థను చక్కపరచండి appeared first on Visalaandhra .
జాతీయస్థాయి వాలీబాల్ పోటీలకు అఖిల్ ఎంపిక
విశాలాంధ్ర – గణపవరం (పశ్చిమగోదావరి జిల్లా): గణపవరం మండలం సరిపల్లె గ్రామానికి చెందిన ఎం అఖిల్ శ్రీ వర్మ అనకాపల్లిలో జరిగిన రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీల్లో పాల్గొని జాతీయస్థాయి పోటీలకు ఎంపికయ్యారు.ఈనెల24 నుంచి కలకత్తాలో జరిగే జాతీయస్థాయి వాలీబాల్ పోటీలకు అఖిల్ శ్రీ వర్మ పాల్గొంటారు. ఈ సందర్భంగా అఖిల్ శ్రీ వర్మ శనివారం మాట్లాడుతూ జాతీయస్థాయి పోటీల్లో విజయం సాధించి గ్రామానికి మంచి గుర్తింపు తీసుకు వస్తానన్నారు. ఈ గెలుపుకు కారణం అయిన పీడీ పద్మావతి […] The post జాతీయస్థాయి వాలీబాల్ పోటీలకు అఖిల్ ఎంపిక appeared first on Visalaandhra .
Chaatu From Purushaha: Breezy Valentine’s Treat
The team behind Purushaha, directed by Veeru Vulavala and produced by Battula Koteswara Rao under Kalyan Productions, unveiled a breezy Valentine’s Day treat with Chaatu Chaatu, a track that instantly nudges you into a warm, romantic mood. Unlike the quirky teaser and the impactful first single sung by MM Keeravani, this new number shifts the […] The post Chaatu From Purushaha: Breezy Valentine’s Treat appeared first on Telugu360 .
ఉచిత క్యాన్సర్ నిర్ధారణ శిబిరమును సద్వినియోగం చేసుకోండి.. యువర్స్ ఫౌండేషన్
విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని కొత్తపేటలో గల రాంనగర్లో ఉన్న శ్రీ ఉషోదయ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ నందు మార్చి 1వ తేదీ ఆదివారం ఉదయం పదిగంటల నుండి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఉచిత క్యాన్సర్ నిర్ధారణ శిబిరమును నిర్వహిస్తున్నట్లు యువర్స్ ఫౌండేషన్ అధ్యక్షులు షీలా నాగేంద్ర, కార్యదర్శి జయరాం, కోశాధికారి వెంకట నాగార్జున, పిఆర్వో రాధాకృష్ణ తెలిపారు. ఈ సందర్భంగా వారు స్వాతి క్లినిక్ లో కరపత్రాలను విడుదల చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ఈ […] The post ఉచిత క్యాన్సర్ నిర్ధారణ శిబిరమును సద్వినియోగం చేసుకోండి.. యువర్స్ ఫౌండేషన్ appeared first on Visalaandhra .
థాంక్యూ సీఎం సార్ అంటూ 108 ఉద్యోగుల కృతజ్ఞతలు
విశాలాంధ్ర – మండపేట : 108 ఉద్యోగులకు 2 వేల రూపాయల జీతం పెంచడంతోపాటు ఐదేళ్లు సర్వీస్ పూర్తి చేసుకున్న ఉద్యోగులను ఆటోమేటిక్ స్లాబ్ అప్ గ్రేడేషన్ కిందకి తీసుకురావడం పట్ల రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు ఏపీ 108 సర్వీసెస్ కాంట్రాక్ట్ ఎంప్లాయిస్ యూనియన్ కోనసీమ జిల్లా ప్రధాన కార్యదర్శి మేడిశెట్టి రాజు తెలిపారు. ప్రభుత్వ చర్యల పట్ల కృతజ్ఞతలు తెలియజేస్తూ స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణం వద్ద ఉద్యోగులు […] The post థాంక్యూ సీఎం సార్ అంటూ 108 ఉద్యోగుల కృతజ్ఞతలు appeared first on Visalaandhra .
AP |భక్తుల దర్శనానికి విస్తృత ఏర్పాట్లు…
AP | భక్తుల దర్శనానికి విస్తృత ఏర్పాట్లు… AP | నంద్యాల బ్యూరో,
ఏపీ బడ్జెట్ 2026-27 : సంక్షేమ పథకాలు, కార్యక్రమాలకు కేటాయింపుల వివరాలు ఇవే..
ఎన్టీఆర్ భరోసా – రూ.27,719 కోట్లు దీపం 2.0 – రూ.2,601 కోట్లు వివిధ వర్గాలకు ఆర్ధిక మద్దతు – రూ.2,320 కోట్లు స్త్రీశక్తి – రూ.1,420 కోట్లు వీకర్ సెక్షన్లకు సబ్సిడీ, ఉచిత విద్యుత్ – రూ.600 కోట్లు ఆటో డ్రైవర్ల సేవలో – రూ.450 కోట్లు తల్లికి వందనం ఉ రూ.9,668 కోట్లు స్త్రీ, శిశు సంక్షేమం ఉ రూ.4,581 కోట్లు ఉపకార వేతనాలు ఉ రూ.3,836 కోట్లు సమగ్ర శిక్ష ఉ రూ.2,946 […] The post ఏపీ బడ్జెట్ 2026-27 : సంక్షేమ పథకాలు, కార్యక్రమాలకు కేటాయింపుల వివరాలు ఇవే.. appeared first on Visalaandhra .
ఆ చరిత్ర గురించి మాకు తెలుసు.. కానీ ప్రయత్నిస్తాం: పాక్ కెప్టెన్
ఐసిసి టి-20 ప్రపంచకప్లో ఆదివారం ఆసక్తికర మ్యాచ్ జరగనుంది. చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్థాన్ జట్లు ఈ మ్యాచ్లో తలపడనున్నాయి. ఈ మ్యాచ్ కోసం ఇరు దేశాల క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అయితే టి-20 ప్రపంచకప్ చరిత్రలో ఈ రెండు జట్లు ఎనిమిది మ్యాచుల్లో తలపడితే.. భారత్ 7 మ్యాచుల్లో విజయం సాధించగా.. పాక్ కేవలం ఒక మ్యాచ్లో గెలిచింది. అయితే ఆదివారం జరిగే మ్యాచ్కి ముందు పాకిస్థాన్ కెప్టెన్ సల్మాన్ అఘా మీడియాతో మాట్లాడుతూ.. పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. బాబర్ ఆజామ్ ఫామ్, ఉస్మాన్ తారిఖ్ బౌలింగ్ యాక్షన్ గురించి అతడు వివరించాడు. ‘‘ప్రపంచకప్లో భారత్పై మా రికార్డు మంచిగా లేదు. అయితే ఆ చరిత్ర గురించి తెలుసు.. దాన్ని మార్చలేం. కానీ, ఈసారి తప్పకుండా మెరుగైన ప్రదర్శన చేసేందుకు ప్రయత్నిస్తాం. జట్టులోకి ప్రతి ఒక్కరిదీ కీలక పాత్రే. తారిఖ్ బౌలింగ్ యాక్షన్పై వచ్చే విమర్శలను పట్టించుకోం. ఇప్పటికే అతడి బౌలింగ్ యాక్షన్కి ఐసిసి క్లీన్చిట్ ఇచ్చింది. ఇక మా సీనియర్ బాబర్ ఆజామ్ ఫామ్ గురించి మాకు ఎలాంటి ఆందోళన లేదు. తప్పకుండా అతడు పరుగులు సాధిస్తాడని అశిస్తున్నాం. బ్యాటింగ్ ఆర్డర్లో ఎక్కువగా మార్పులు చేయం. భారత ఆటగాళ్లతో షేక్హ్యాండ్ గురించి ఇప్పుడే ఏం చెప్పలేం. వారు ఇస్తే మేము తప్పకుండా ఇస్తాం. భారత ఓపెనర్ అభిషేక్ శర్మ కోలుకొని మ్యాచ్ ఆడుతాడని భావిస్తున్నాం. అత్యుత్తమ ఆటగాళ్లు ఉండాలని కోరుకుంటున్నా. టాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మ్యాచ్లో ఎవరు మంచిగా ఆడితే వాళ్లే గెలుస్తారు. ఆట ముఖ్యం.. టాస్ కాదు’’ అని సల్మాన్ అఘా అన్నాడు.
ఒకప్పుడు బజ్జీలు అమ్మిన ఆమె… ఇప్పుడు కౌన్సిలర్గా #Asifabad #MunicipalPolls #Telangana #ULBElections
ఇప్పుడిప్పుడే ట్రాక్ లో పడుతున్నాం : చంద్రబాబు
అమరావతి: వైసిపి విధ్వంసం నుంచి కోలుకోవాలంటే ఇంకా సమయం పడుతుందని ఎపి సిఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. మెరుగైన బడ్జెట్ ప్రవేశపెట్టామని అన్నారు. ఈ సందర్భంగా అసెంబ్లీ లాబీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఇప్పుడిప్పుడే ట్రాక్ లో పడుతున్నామని, ఇంకా చాలా సమస్యలున్నాయని తెలియజేశారు. ఆదాయం తక్కువ-ఖర్చులు ఎక్కువ అనేది వారసత్వంగా వస్తోందని, కేంద్రం సహకారంతో మేనేజ్ చేస్తున్నామని సిఎం పేర్కొన్నారు. వ్యవసాయం నుంచి ఎక్కువ ఆదాయం రావాలని..సేవా రంగంలోనూ ఆదాయం పెరగాలని అన్నారు. రెండు, మూడేళ్లలో అమరావతికి ఒక రూపు వస్తుందని, అమరావతి దారులను జాతీయ రహదారికి అనుసంధానిస్తామని చెప్పారు. అమరావతికి రాకపోకలు పెరిగి ఆదాయమమూ వస్తుందని, అమరావతికి పశ్చిమ బైపాస్ వల్ల యాక్సిస్ పెరిగిందని అన్నారు. ఇన్నర్, ఔటర్ రింగ్ రోడ్ వల్ల యాక్సిస్ మరింత పెరుగుతుందని, రాయలసీమ ముఖచిత్రం మార్చింది తామేనని అన్నారు. హార్టికల్చర్ హబ్ కు రూ.30 కోట్లు కేటాయించడం బాగుందని, రాయలసీమలో ఒకప్పుడు పశువులకు నీరు కూడా దొరికేది కాదని ఆవేదన వ్యక్తం చేశారు. పశుగ్రాసం, నీళ్లను రైళ్లలో తరలించిన సందర్భాలు ఉన్నాయని, 2014-19 మధ్య కూడా రైన్ గన్స్ తో పంటలు కాపాడే పరిస్థితి ఉండేదని అన్నారు. అప్పుడే హంద్రీనీవాను సీరియస్ గా తీసుకున్నామని, దేశంలోనే నాణ్యమైన పండ్లు రాయలసీమ నుంచి వస్తున్నాయని అన్నారు. రాయలసీమలో పండే దానిమ్మకు మంచి డిమాండ్ ఉందని, ఎమ్మెల్యేలకు స్టీల్ కవర్ లో ఇచ్చే నివేదిక వారి పనితీరుకు నిలువుటద్దం అని..సూచించారు. తాను గతంలో ఉన్నట్లే నిక్కచ్చిగానే ఉంటానని..మారకపోతే వాళ్లకు నష్టం అని..మొత్తం 9 పేరా మీటర్లలో సర్వే చేయించి వారికి నివేదిక ఇస్తున్నామని అన్నారు.వారికి తెలియని ఇంకొన్ని పేరా మీటర్లు కూడా తన వద్ద ఉన్నాయని, మంత్రి లోకేష్ తన పని తాను చేస్తున్నాడని.. నా పని నేను చేస్తున్నానని అన్నారు. నేతలతో మానవీయ సంబంధం, మోటివేషన్ భయం-భక్తిలా ఉండాలని తెలిపారు. మంగళగిరి చీరలకు బాగా బ్రాండింగ్ కల్పిస్తున్నారని, ఎల్లుండి బిల్ గేట్స్ అమరావతికి వస్తున్నారని అన్నారు. బిల్ గేట్స్ ను 3 సార్లు ఎపికి తీసుకొచ్చిన ఘనత తనదేనని, తొలిసారి హైటెక్ సిటీ, రెండోసారి విశాఖ అగ్రిటెక్ కోసం వచ్చారని చెప్పారు. ఇప్పుడు సంజీవిని పథకం కోసం వస్తున్నారని, సంజీవిని పథకానికి ఆర్టిజిఎస్ లో కార్యక్రమం రూపొందించామని అన్నారు. 1982 హైదరాబాద్ లో జూబ్లీహిల్స్ దాటితే అడవిలా ఉండేదని, నాలుగేళ్లలోనే అక్కడి పరిస్థితులన్నీ మారిపోయాయని,అమరావతి అభివృద్ధి లోనూ అలాంటి మార్పులే ఉంటాయని చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.
Rahul Gandhi|స్థిరంగా ‘ప్రజల తెలంగాణ’లక్ష్యం
Rahul Gandhi| స్థిరంగా ‘ప్రజల తెలంగాణ’ లక్ష్యం Rahul Gandhi | ఆంధ్రప్రభ,
Godari Gattupaina OMG Song: Energetic Break-up Song
Sumanth Prabhas has debuted with a blockbuster like Mem Famous and he is not in a rush to star in high number of movies. He is choosing scripts wisely that suits his age and deliver a fresh cinematic experience to audiences. He is starring in Godari Gattupaina, a rural romance in the direction of Subash […] The post Godari Gattupaina OMG Song: Energetic Break-up Song appeared first on Telugu360 .
2manytimes |కత్తులతో పొడిచి పొడిచి
2manytimes | కత్తులతో పొడిచి పొడిచి… 2manytimes | అత్తాపూర్లో దారుణ హత్య
ఏపీపీఎస్సీలో అక్రమాలపై సిట్ ఏర్పాటు
ఏపీపీఎస్సీలో అక్రమాల దర్యాప్తు కోసం సిట్ ఏర్పాటుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 27/2018 నోటిఫికేషన్ నియామకాల్లో అక్రమాలు చోటు చేసుకున్నట్లు ఆరోపణలు రావడంతో దీనికి సంబంధించి ఈ ఏడాది ఫిబ్రవరి 11న హైకోర్టులో రిట్ అపీల్, అనుబంధ పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ క్రమంలో ఉన్నత న్యాయస్థానం ఆదేశాల మేరకు సీఐడీ ఐజీ డాక్టర్ రవిశంకర్ అయ్యన్నార్ నేతృత్వంలో ఏపీ ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. సిట్లో మరో సభ్యుడిగా సీఐడీ ఎస్పీ కె.చక్రవర్తిని […] The post ఏపీపీఎస్సీలో అక్రమాలపై సిట్ ఏర్పాటు appeared first on Visalaandhra .
kalvakuntla kavitha |బీఆర్ఎస్ అట్టర్ ఫ్లాప్..
kalvakuntla kavitha | బీఆర్ఎస్ అట్టర్ ఫ్లాప్.. kalvakuntla kavitha | ఆంధ్రప్రభ,
సామూహిక వివాహాలకు అభిమన్యు గ్రూప్ సరుకుల విరాళం
సిర్పూర్ (యు), ఆంధ్రప్రభ : కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ (యు)
భారత్ వర్సెస్ పాక్.. వర్షంతో మ్యాచ్ రద్దైతే పరిస్థితేంటి..
ఐసిసి టి-20 ప్రపంచకప్లో భాగంగా ఆదివారం చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్థాన్ మధ్య మ్యాచ్ జరుగనుంది. తొలుత ఈ మ్యాచ్ ఆడమని మొండికేసిన పాక్.. ఐసిసి ఒత్తిడితో ఈ మ్యాచ్ ఆడేందుకు అంగీకరించింది. అయితే ఈ మ్యాచ్కి ఇప్పుడు మరో సమస్య వచ్చింది. ఈ మ్యాచ్కి వరుణ దేవుడు ఆటంకం కలిగించే అవకాశం ఉంది. ఒక వేళ మ్యాచ్ వర్షం కారణంగా రద్దైతే.. రిజర్వ్ డే లేని కారణంగా మరో రోజు మ్యాచ్ జరిగే పరిస్థితి లేదు. దీంతో అభిమానులు నిరుత్సాహానికి గురవుతున్నారు. ఈ మ్యాచ్కి వర్షం ఆటంకం కలిగించవద్దని కోరుకుంటున్నారు. అయితే ఒకవేళ మ్యాచ్ వర్షం కారణంగా పూర్తిగా రద్దైతే భారత్, పాకిస్థాన్లకు చెరో పాయింట్ లభిస్తుంది. ఈ రెండు జట్లు ఇప్పటికే ఆడిన రెండు మ్యాచుల్లో విజయం సాధించి నాలుగు పాయింట్లతో ఉన్నాయి. గ్రూప్ ఎలోని యుఎఇ, నెదర్లాండ్స్ జట్లు మూడు మ్యాచుల్లో ఒక మ్యాచ్లో విజయం సాధించాయి. నమీబియా ఆడిన రెండు మ్యాచుల్లో ఓడి సున్నా పాయింట్లతో ఉంది. ఇక ఈ మ్యాచ్ వర్షం కారణంగా రద్దైతే.. ఆర్థిక నష్టం వచ్చే అవకాశం కూడా ఉంది. మ్యాచ్ జరగకపోతే.. బ్రాడ్క్యాస్టర్లకు తీవ్ర నష్టం వాటిల్లుతుంది. అంతేకాక.. ఈ మ్యాచ్ కొలంబోలో జరుగుతుండటంతో శ్రీలంక క్రికెట్ బోర్డుకు టికెట్ల రూపంలో వచ్చే ఆదాయాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది.
Andhra Prabha Smart Edition | AP|పయ్యావుల పద్దు/నవ్యాంధ్రలో సంక్షేమం
ఆంధ్రప్రభ స్మార్ట్ ఎడిషన్ 14-02-2026, 4.00PM ap నవ్యాంధ్రలో సంక్షేమం.. పయ్యావుల పద్దు
అభివృద్ధి..సంక్షేమం సమానం AP Budjet 2026..27
అభివృద్ధి..సంక్షేమం సమానం AP Budjet 2026..27 ఏపీ ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల
విద్యార్థులకు ప్యాడ్లు పెన్నులు అందజేత
దండేపల్లి, ఆంధ్రప్రభ : దండేపల్లి మండలంలోని పాతమామిపల్లి గ్రామానికి చెందిన జంజిరాల ఫణీంద్ర
Andhra Prabha Smart Edition|Telangana|లాజిస్టిక్స్ స్మార్ట్../కమలం జోష్
ఆంధ్రప్రభ స్మార్ట్ ఎడిషన్ 14-02-2026, 4.00PM ts లాజిస్టిక్స్ స్మార్ట్.. మల్టీ మోడల్
మాజీ ఎంపీటీసీ కుటుంబానికి పరామర్శ
కమ్మర్ పల్లి, ఆంధ్రప్రభ : కమ్మర్ పల్లి మండలంలోని ఉప్లూర్ గ్రామ మాజీ
వరుసగా రెండోసారి ఇండిపెండెంట్లకే పట్టం
వరుసగా రెండోసారి ఇండిపెండెంట్లకే పట్టం బెల్లంపల్లి, ఆంధ్రప్రభ : బెల్లంపల్లి మున్సిపాలిటీలోని 2వ
APPSC | రంగంలోకి ఐజీ రవిశంకర్ APPSC | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్
Artificial intelligence|భారత్ స్వదేశీ ఏఐ…
Artificial intelligence | ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : ఏఐ అంటే విదేశాలవి
SS Rajamouli ready with his Hollywood Plans
SS Rajamouli has grand plans to release his upcoming film Varanasi during summer next year. The shoot of the film is half done and he aims to complete the pending portions before August or September this year. With extensive post-production work involved, Rajamouli will spend ample time to monitor the works and complete them on […] The post SS Rajamouli ready with his Hollywood Plans appeared first on Telugu360 .
Andhra Pradesh Budget 2026–27: Sector-wise Allocations and Growth Focus
The Andhra Pradesh government has unveiled a ₹3,32,205 crore budget for the financial year 2026–27, placing strong emphasis on welfare, infrastructure, agriculture, and regional economic expansion. Finance Minister Payyavula Keshav presented the budget in the Assembly, describing it as a roadmap for balanced development despite fiscal pressures. Overall Financial Structure The total outlay stands at […] The post Andhra Pradesh Budget 2026–27: Sector-wise Allocations and Growth Focus appeared first on Telugu360 .
Nagabandham Teaser Preview: Media’s Standing Ovation
The team of Nagabandham held a special media preview of the teaser at Prasad’s Multiplex PCX Screen today. The teaser impressed everyone who attended the screening and created strong buzz ahead of the official release. Superstar Mahesh Babu will officially launch the teaser tomorrow on the occasion of Maha Shivaratri. But the media got an […] The post Nagabandham Teaser Preview: Media’s Standing Ovation appeared first on Telugu360 .
February 14 |దామోదరం సంజీవయ్యకు నివాళులు…
February 14 | దామోదరం సంజీవయ్యకు నివాళులు… February 14 | చిత్తూరు,

25 C