ఉపాధి హామీ పథకం పేరు మార్పును ఉపసంహరించుకోవాలి
విశాలాంధ్ర – పెద్దకడబూరు (కర్నూలు) : మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరు మార్పును ఉపసంహరించుకోవాలని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఆనందరాజు డిమాండ్ చేశారు. బుధవారం మండల కేంద్రమైన పెద్దకడబూరులోని స్థానిక బస్టాండ్ ఆవరణంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పథకం పరిరక్షణ యాత్ర పోస్టర్లను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘వికసిత్ భారత్ జీ రామ్ జీ’ పేరును రద్దు చేసి, మహాత్మాగాంధీ పేరు పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. అలాగే […] The post ఉపాధి హామీ పథకం పేరు మార్పును ఉపసంహరించుకోవాలి appeared first on Visalaandhra .
Anniversary |జీవిత బీమా చేయించుకోండి… ధీమాగా జీవించండి..
Anniversary | ఊట్కూర్, ఆంధ్రప్రభ : ప్రతి ఒక్కరూ జీవిత బీమా చేయించుకుని
ఐఐటీ పోటీ పరీక్షల్లో రిషి విద్యాలయ విద్యార్థుల ప్రతిభ
విశాలాంధ్ర ధర్మవరం;;రిషి విద్యాలయాకి చెందిన విద్యార్థులు ఐఐటీ పోటీ పరీక్షల్లో విశేష ప్రతిభ కనబరిచి పాఠశాలకు గర్వకారణంగా నిలిచారు. నిర్వహించిన పోటీ పరీక్షల్లో పలువురు విద్యార్థులు ఉత్తమ ర్యాంకులు సాధించి సంస్థ ప్రతిష్టను మరింత పెంచారు.గ్రేడ్ 6 నుండి గౌతమ్ లిఖిల్, సాత్విక్, సాత్విక్ నాగ, ప్రేరణ రెడ్డి, గగన్ గీత్ రెడ్డి, జతిన్ కుమార్ రెడ్డి మరియు గ్రేడ్ 7 నుండి మధు, ఆదిత్య సాయి, రితిక, శాలిని ఉత్తమ ప్రతిభ కనబరిచి ప్రత్యేక ప్రశంసలు […] The post ఐఐటీ పోటీ పరీక్షల్లో రిషి విద్యాలయ విద్యార్థుల ప్రతిభ appeared first on Visalaandhra .
Kamareddy |ఓటు హక్కు వినియోగించుకున్న ప్రముఖ వైద్యులు…
Kamareddy | కామారెడ్డి, ఆంధ్రప్రభ : కామారెడ్డి మున్సిపల్ ఎన్నికల్లో జిల్లా కేంద్రానికి
Cyber Crime : రెచ్చిపోతున్న సైబర్ నేరగాళ్లు.. ఢిల్లీకి చెందిన ముఠా అరెస్ట్
సైబర్ నేరాలకు పాల్పడుతున్న ఢిల్లీ ముఠాను హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు.
ఆలయానికి విదేశీ భక్తుల జంట విరాళం
విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని కొత్తపేటలో గల శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయమునకు ట్రెయినిడా వెస్ట్ ఇండీస్ దేశమునకు సంబంధించిన రుషీబాలు, రవితా సింగ్ అను దంపతులు ఆలయాన్ని సందర్శించారు. అనంతరం తమ వంతుగా ఆలయ అభివృద్ధికి 100డాలర్లు(ఇండియా కరెన్సీ ప్రకారం 9000 రూపాయలు) విరాళంగా ఆలయ కమిటీ సభ్యులు దత్త శివాకు అందజేశారు. ఈ సందర్భంగా అర్చకులు సుదర్శన చార్యులు వారి పేరిటన ప్రత్యేక పూజలు నిర్వహించి ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో సుఖానంద పాల్గొన్నారు. The post ఆలయానికి విదేశీ భక్తుల జంట విరాళం appeared first on Visalaandhra .
Awareness |బాల్య వివాహాలు, పోక్సోపై అవగాహన
Awareness | మునుగోడు, ఆంధ్రప్రభ : నల్లగొండ జిల్లా మునుగోడు మండల కేంద్రంలోని
విశాలాంధ్ర ధర్మవరం:: ధర్మవరం డిపోకు చెందిన ఓ బస్సులో ఓ ప్రయాణికుడు తన సెల్ ఫోను బస్సులో పెట్టి మరిచిపోయాడు. గమనించిన కండక్టర్ ఆ సెల్లును తన వద్ద ఉంచుకొని, బాధితుడు వచ్చిన వెంటనే ఆ సెల్లును అప్పగించారు. డిపో కండక్టర్ మూర్తి మొబైలను సెక్యూరిటీ హెడ్గార్డ్ రవీంద్ర టిఐ-3 ఎన్సీజీ రావు ఆధ్వర్యంలో సేల్లును అప్పగించారు. కండక్టర్ మూర్తి నిజాయితీకి తోటి ఉద్యోగస్తులు తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. తదుపరి బాధితుడు కండక్టర్కు కృతజ్ఞతలు తెలియజేశారు. The post కండక్టర్ నిజాయితీ appeared first on Visalaandhra .
Polling station |మామిడి తోరణాలతో వెల్కమ్ పలుకుతున్న పోలింగ్ కేంద్రం
Polling station | నర్సంపేట క్రైం, ఆంధ్రప్రభ : నర్సంపేట మున్సిపల్ ఎన్నికల్లో
16th Branch |వైశ్యరాజు జ్యూయలర్స్ నూతన షోరూం…
16th Branch | వైశ్యరాజు జ్యూయలర్స్ నూతన షోరూం… 16th Branch |
ఖైదీలకు ఉచిత న్యాయం కొరకు న్యాయవాదులను ఏర్పాటు చేస్తాం
జిల్లా న్యాయ సేవ అధికారి సంస్థ కార్యదర్శి ఎన్. రాజశేఖర్ విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని సబ్ జైల్లో గల ఖైదీలకు ఉచిత న్యాయం కోసం ఉచితంగా న్యాయవాదులను ఏర్పాటు చేస్తామని జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ అనంతపురం జిల్లా కార్యదర్శి ఎం. రాజశేఖర్ తెలిపారు. ఈ సందర్భంగా వారు పట్టణంలోని సబ్ జైలును ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం సబ్ జైల్లోని పలు రికార్డులను వారు పరిశీలిస్తూ, ఖైదీల గదులను, వంటగదిలను వారు పరిశీలించారు. అనంతరం […] The post ఖైదీలకు ఉచిత న్యాయం కొరకు న్యాయవాదులను ఏర్పాటు చేస్తాం appeared first on Visalaandhra .
అంబటి రాంబాబు జైలు నుంచి విడుదల ఎప్పుడంటే?
మాజీ మంత్రి అంబటి రాంబాబుకు బెయిల్ మంజూరయింది.
Fire |పోలీసులపై జగ్గారెడ్డి ఫైర్…
Fire | పోలీసులపై జగ్గారెడ్డి ఫైర్… Fire | ఆంధ్ర ప్రభ వెబ్
ఇంచార్జ్ బీసీ సంక్షేమాధికారిగా సి. లీలావతి
విశాలాంధ్ర,కదిరి : కదిరి బీసీ సంక్షేమశాఖ ఇంచార్జ్ అధికారిగా సి.లీలావతి బుధవారం బాధ్యతలు చేపట్టారు.అనంతరం ఆమె మాట్లాడుతూ ప్రభుత్వం ఆదేశాలమేరకు ప్రతి రోజు విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన, రుచికరమైన ఆహారాన్ని అందించాలని తెలిపారు.త్వరలో జరగనున్న పదవ తరగతి విద్యార్థులు కష్టంతో కాకుండా ఇష్టంతో చదివి వందకు వంద శాతం ఉత్తీర్ణత సాధించడానికి సమిష్టి కృషితో పని చేద్దామని వార్డున్లకు సూచించారు. The post ఇంచార్జ్ బీసీ సంక్షేమాధికారిగా సి. లీలావతి appeared first on Visalaandhra .
Sarpanch |రూ. 10 లక్షలతో గ్రామైక్య సంఘ భవన నిర్మాణం
Sarpanch | జైనూర్, ఆంధ్రప్రభ : మండలంలోని పాన పటార్ గ్రామపంచాయతీకి ఉపాధి
Aler |ఓటు హక్కు వినియోగించుకున్న నిర్మల నరేందర్
Aler | ఓటు హక్కు వినియోగించుకున్న నిర్మల నరేందర్ Aler | ఆలేరు,ఆంధ్రప్రభ:
Orders |మార్చి 17 లోపు నివేదిక ఇవ్వాలి
Orders | మార్చి 17 లోపు నివేదిక ఇవ్వాలి Orders | ఆంధ్రప్రభ,
పెండింగ్ బకాయిలు త్వరగా విడుదల చేయండి
ప్రైవేట్ డిగ్రీ కళాశాల యాజమాన్యంవిశాలాంధ్ర ధర్మవరం;పెండింగ్ ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను ప్రభుత్వం నుండి త్వరగా విడుదల అయ్యేలా చూడాలని ప్రైవేటు డిగ్రీ కళాశాల సంఘం వారు మంత్రి కార్యాలయ ఇంచార్జ్ హరీష్ బాబుకు వినతి పత్రాన్ని అందజేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2023-24 , 2024-25,2025-26 విద్యా సంవత్సరాలకు సంబంధించి కేవలం 1 1/2 టర్మ్ ఫీజును మాత్రమే విడుదల కావటం జరిగిందని, గత 18 నెలలుగా రియంబర్స్మెంట్ రాకపోయినా ప్రభుత్వ ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని సహకారాన్ని […] The post పెండింగ్ బకాయిలు త్వరగా విడుదల చేయండి appeared first on Visalaandhra .
దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయండి
విశాలాంధ్ర – పెద్దకడబూరు (కర్నూలు) : లేబర్ కోడ్లు రద్దుకై జరుగు దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని సీపీఐ మండల కార్యదర్శి వీరేష్, సీపీఎం మండల కార్యదర్శి తిక్కన్న పిలుపునిచ్చారు. బుధవారం మండల కేంద్రమైన పెద్దకడబూరులోని స్థానిక ప్రెస్ క్లబ్ నందు వామపక్షాల ఆధ్వర్యంలో గోడ పత్రికలను విడుదల చేశారు. ఈ సందర్భంగా సిపిఐ మండల కార్యదర్శి వీరేష్, సీపీఎం మండల కార్యదర్శి తిక్కన్న, రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ఆంజనేయ, మండల సహాయ కార్యదర్శి కుమ్మరి […] The post దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయండి appeared first on Visalaandhra .
నేతన్న భరోసా వెంటనే అమలు చేయాలి
ఏపీ చేనేత కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి వెంకటనారాయణవిశాలాంధ్ర ధర్మవరం;;రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడు చేనేత కార్మికులను ఆదుకుంటామని ఆగస్టు 7 జాతీయ చేనేత దినోత్సవం రోజున చేనేత కార్మికులకు నేతన్న భరోసా 25000 వేల రూపాయలు, 200 యూనిట్లు ఉచిత విద్యుత్, అలాగే చేనేతకు జిఎస్టినీ పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వమే భరించి చేనేత పరిశ్రమను కాపాడుతామని హామీ ఇవ్వడం జరిగిందని, వాటిని వెంటనే అమలు చేయాలని ఏపీ చేనేత కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి […] The post నేతన్న భరోసా వెంటనే అమలు చేయాలి appeared first on Visalaandhra .
Kannapur |గ్రామ రైతుల వినూతన నిరసన…
Kannapur | గ్రామ రైతుల వినూతన నిరసన… Kannapur | శంకరపట్నం, ఆంధ్రప్రభ
Raipole | కారు – బైక్ డీ … Raipole | రాయపోల్,
Special Officer |పోలింగ్ కేంద్రాలను సందర్శించిన ప్రత్యేక అధికారి
Special Officer | ఆలేరు, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు
పిల్లలకు వచ్చే అభివృద్ధి ఆటంకాలపై అవగాహన..
డిప్యూటీడిఎం అండ్ హెచ్. డాక్టర్ చెన్నారెడ్డివిశాలాంధ్ర ధర్మవరం; పట్టణంలోని డిప్యూటీ డిఎం అండ్ హెచ్ ఓ కార్యాలయంలో ఇన్చార్జ్ డాక్టర్ చెన్నారెడ్డి ఆధ్వర్యంలో ఆర్ బి ఎస్ కే ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ సునీల్ అధ్యక్షతన చిన్న పిల్లలలో వచ్చు అభివృద్ధి ఆటంకాలు గురించి, చిన్నపిల్లలపై లైంగిక దాడులు గూర్చి శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ శిక్షణా కార్యక్రమంలో డిప్యూటీ హెల్త్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ విజయ్ కుమార్, సైకియాట్రీ డిపార్ట్మెంట్ డాక్టర్ విష్ణు, డాక్టర్ ప్రేమ్ కుమార్ […] The post పిల్లలకు వచ్చే అభివృద్ధి ఆటంకాలపై అవగాహన.. appeared first on Visalaandhra .
Pamphlet invention |జాతర శోభకు శ్రీకారం..
Pamphlet invention | జాతర శోభకు శ్రీకారం.. Pamphlet invention | మునుగోడు,
Mothkur |ఓటు హక్కు వినియోగించుకున్న శతాధిక వృద్ధురాలు
Mothkur | మోత్కూర్, ఆంధ్రప్రభ : మోత్కూర్ మున్సిపల్ ఎన్నికలను పురస్కరించుకొని బుధవారం
Dhurandhar sets New Benchmarks on Netflix
Dhurandhar surpassed several Indian hit films and emerged as the biggest blockbuster of the country. The film had a dream run at the box-office and completed a comfortable theatrical run of 50 days. Despite running in limited screens, Dhurandhar is available on Netflix in Hindi, Telugu, Tamil, Kannada and Malayalam languages. The film is trending […] The post Dhurandhar sets New Benchmarks on Netflix appeared first on Telugu360 .
10th century |దేవేరి కామాక్షి, బ్రహ్మ, విష్ణువులతో….
10th century | దేవేరి కామాక్షి, బ్రహ్మ, విష్ణువులతో… 10th century |
అమెరికా మమ్ముల్ని టాయిలెట్ పేపర్లా వాడుకున్నది
పాకిస్థాన్ రక్షణ మంత్రి ఆసిఫ్ పాకిస్థాన్ రక్షణ మంత్రి తొలిసారి తన దేశపు చేదు గతాన్ని పార్లమెంటు సాక్షిగా ఒప్పుకున్నారు. అగ్రరాజ్యం అమెరికాను గుడ్డిగా నమ్మి, వారి స్వార్థ ప్రయోజనాల కోసం పాకిస్థాన్ను ఎలా పణంగా పెట్టారో ఆ దేశ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ వివరించిన తీరు ప్రపంచం మొత్తాన్ని విస్తుపోయేలా చేస్తోంది. ముఖ్యంగా అమెరికా తన వ్యూహాత్మక ప్రయోజనాల కోసం తమను ఓ పావులా వాడుకుందని.. కానీ ఆ తర్వాత టాయిలెట్ పేపర్ ముక్కలా […] The post అమెరికా మమ్ముల్ని టాయిలెట్ పేపర్లా వాడుకున్నది appeared first on Visalaandhra .
T20 World Cup 2026 |సఫారీలు థ్రిల్లింగ్ విక్టరీ
T20 World Cup 2026 | సఫారీలు థ్రిల్లింగ్ విక్టరీ T20 World
Municipal|మున్సిపల్ ముచ్చట్లు…
Municipal|మున్సిపల్ ముచ్చట్లు… తెలంగాణలో 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లకు జరుగుతున్న పోలింగ్మున్సిపాలిటీలో 52
ఏపీలో నలుగురు మంత్రులకు మావోయిస్టుల బెదిరింపు లేఖలు
ఏపీ అసెంబ్లీ సమావేశాల సమయంలో నలుగురు మంత్రులకు మావోయిస్టుల నుంచి బెదిరింపులు లేఖలు కలకలం రేపాయి. రాష్ట్ర మంత్రులు అనగాని సత్యప్రసాద్, కొల్లు రవీంద్ర, సత్య కుమార్ యాదవ్, కందుల దుర్గేష్లకు మావోయిస్టుల నుంచి బెదిరింపు లేఖలు వచ్చాయి. ఈ పరిణామంతో అప్రమత్తమైన నిఘా వర్గాలు విచారణ ప్రారంభించాయి. మావోయిస్టుల పేరిట వచ్చిన ఈ బెదిరింపు లేఖల వార్త చూసి తన కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురయ్యారని, స్నేహితులు, శ్రేయోభిలాషుల నుంచి పెద్ద ఎత్తున ఫోన్లు […] The post ఏపీలో నలుగురు మంత్రులకు మావోయిస్టుల బెదిరింపు లేఖలు appeared first on Visalaandhra .
Prabhas |ప్రభాస్ గురించి రాజ్ ముదిరాజ్ నిజాలు..
Prabhas | ప్రభాస్ గురించి రాజ్ ముదిరాజ్ నిజాలు.. Prabhas | ఆంధ్రప్రభ
విశాలాంధ్ర బ్యూరో ` కర్నూలు / శ్రీశైలం :హరహర మహాదేవ శంభోశంకర అనే శివనామస్పరణంతో నల్లమల మరోమోగుతుంది . మహశివరాత్రి పురష్కరించుకుని శ్రీగిరికి శివస్వాములు, భక్తులు పెద్దఎత్తున నల్లమల కొండల గుండ పాదయాద్ర ద్వరా తరలివెళుతున్నారు. దట్టమైన కొండలు, గుట్టల గుండ పులులకు నిలయమైన నల్లమల గుండా శివస్వాములు, భక్తులు నంద్యాల జిల్లా వెంకటాపురం నుండి గోసాయికట్ట ,నాగలూటి, దామెర్లకుంట, పెద్దచెరువు, మఠంబావి,భీమునికొలను, కైలాసపర్వతం, హఠకేశ్వరం నుండి శ్రీశైలం చేరుకుంటారు. సుమారు 40 కిలోమీటర్లు దట్టమైన అడవుల […] The post హరహర మహాదేవ శంభోశంకరశివనామ స్పరణంతో మారుమోగుతున్న నల్లమల కొండలుశ్రీగిరికి పాదయాత్ర ద్వారా తరలి వెళుతున్న భక్తులు appeared first on Visalaandhra .
మార్చి 7వరకు AP అసెంబ్లీ సమావేశాలు.. పలు అంశాలపై చర్చ
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నిర్వహణపై బిజినెస్ అడ్వైజరీ కమిటీ కీలక నిర్ణయాలు తీసుకుంది. మార్చి నెల 7వ తేదీ వరకు సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించింది. ప్రతిరోజూ ఉదయం గం.9:00 నుంచి మధ్యాహ్నం గం.1:30 వరకు ఈ సమావేశాలు జరగనున్నాయి. ఈనెల 14న బడ్జెట్ సమావేశం నిర్వహించనుంది. 15, 16న సెలవులు కాబట్టి 17, 18వ తేదీల్లో బడ్జెట్పై చర్చ, 18న రాష్ట్ర పద్దుపై ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ వివరణ ఉంటుంది. The post మార్చి 7వరకు AP అసెంబ్లీ సమావేశాలు.. పలు అంశాలపై చర్చ appeared first on Visalaandhra .
T-20 World Cup: రెండో సూపర్ ఓవర్లో నెగ్గిన సౌతాఫ్రికా
అహ్మదాబాద్: ఐసిసి టి-20 ప్రపంచకప్లో ఆసక్తికరమైన మ్యాచ్ జరిగింది. నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా సౌతాఫ్రికా, అఫ్గానిస్థాన్ల మధ్య జరిగిన మ్యాచ్లో రెండు సూపర్ ఓవర్లు చోటు చేసుకున్నాయి. ఈ మ్యాచ్లో సౌతాఫ్రికా ఆరు వికెట్ల నష్టానికి 187 పరుగులు చేయగా.. అఫ్గానిస్థాన్ కూడా 187 పరుగులు చేసి ఆలౌట్ అయింది. దీంతో మ్యాచ్ టైగా ముగిసి సూపర్ ఓవర్కి దారి తీసింది. తొలి సూపర్ ఓవర్లో తొలుత బ్యాటింగ్ చేసిన అఫ్గాన్ జట్టు 17 పరుగులు చేసింది. ఆ తర్వాత సౌతాఫ్రికా కూడా 17 పరుగులే చేయడంతో మరో సూపర్ ఓవర్కి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. రెండో సూపర్ ఓవర్లో సౌతాఫ్రికా 23 పరుగులు చేసింది. అయితే అఫ్గాన్ ఈ సూపర్ ఓవర్లో రెండో బంతికే వికెట్ కోల్పోయింది. అయితే ఆ తరుణంలో బ్యాటింగ్ వచ్చిన గుర్బాజ్ వరుసగా మూడు బంతుల్లో మూడు సిక్సులు కొట్టి సఫారీ జట్టును వణికించాడు. ఆ తర్వాత బంతి వైడ్ కాగా.. చివరి బంతికి ఆరు పరుగులు అవసరం పడ్డాయి. చివరి బంతిని కూడా గుర్జాజ్ క్యాచ్ ఔట్ అయ్యాడు. దీంతో రెండో సూపర్ ఓవర్లో గెలిచి సౌతాఫ్రికా ఊపిరి పీల్చుకుంది. సౌతాఫ్రికా బౌలర్ లుంగి ఎంగిడికి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.
అంబటి రాంబాబుకు బెయిల్, విడుదల ఎప్పుడంటే..!
రాష్ట్ర మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత అంబటి రాంబాబుకు బెయిల్ మంజూరైంది. పోలీసులపై దురుసుగా ప్రవర్తించిన కేసులో గుంటూరు ఎక్సైజ్ కోర్టు.. ఆయనకు షరతులతో కూడిన బెయిల్ను మంజూరు చేసింది. అలాగే ఆయనపై పోలీసులు వేసిన కస్టడీ పిటిషన్నూ కొట్టివేసింది న్యాయస్థానం. ప్రస్తుతం.. రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న అంబటి.. ఈ బెయిల్తో రేపు(గురువారం) జైలు నుంచి విడుదలయ్యే అవకాశం ఉంది. The post అంబటి రాంబాబుకు బెయిల్, విడుదల ఎప్పుడంటే..! appeared first on Visalaandhra .
ఎప్స్టీన్ ఫైల్స్లో షాకింగ్ నిజాలు..
ఎఫ్బీఐ దర్యాప్తు రోజునే 330 గ్యాలన్ల సల్ఫ్యూరిక్ యాసిడ్ కొనుగోలు!ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపిన ఎప్స్టీన్ లైంగిక దుర్వినియోగ కుంభకోణానికి సంబంధించిన దర్యాప్తులో భాగంగా అమెరికా న్యాయశాఖ తాజాగా మరికొన్ని కీలక పత్రాలను (ఎప్స్టీన్ ఫైల్స్) బహిర్గతం చేసింది.ఈ పత్రాల్లో షాక్కు గురిచేసే అంశాలు ఎన్నో వెలుగులోకి వచ్చాయి.ఈ కేసులో 2018లో ఎఫ్బీఐ అధికారికంగా దర్యాప్తు ప్రారంభించిన రోజునే ఎప్స్టీన్ భారీగా 330 గ్యాలన్ల సల్ఫ్యూరిక్ యాసిడ్ను కొనుగోలు చేసినట్లు రికార్డులు వెల్లడిస్తున్నాయి.దీనికి సంబంధించిన ఆధారాలు ఫైల్స్లో స్పష్టంగా […] The post ఎప్స్టీన్ ఫైల్స్లో షాకింగ్ నిజాలు.. appeared first on Visalaandhra .
Vikarabad |హస్తం గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించండి…
Vikarabad | వికారాబాద్, ఆంధ్రప్రభ : వికారాబాద్ మునిసిపల్ పరిధిలోని పదో వార్డు
ఈ నెల 16 నుంచి బడ్జెట్ నిధులపై శాఖల వారీ సమీక్షలు
తెలంగాణ బడ్జెట్లో నిధుల కేటాయింపులపై అన్ని ప్రభుత్వ శాఖల నుంచి వచ్చిన ప్రతిపాదనలను పరిశీలించేందుకు ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క ఈ నెల 16వ తేదీ నుంచి సమీక్షా సమావేశాలు నిర్వహించనున్నారు.రోజుకు మూడు శాఖలకు చెందిన మంత్రులు, శాఖాధిపతులతో ఆయన చర్చలు జరుపుతారని ఆర్థికశాఖ తాజాగా జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది.ఈ సమీక్షలు ఈ నెల 16న సంక్షేమ శాఖలతో ప్రారంభమై, 23వ తేదీన పురపాలక, సాధారణ పరిపాలన, ఆర్థిక శాఖలతో ముగియనున్నాయి.అనంతరం శాసనసభలో […] The post ఈ నెల 16 నుంచి బడ్జెట్ నిధులపై శాఖల వారీ సమీక్షలు appeared first on Visalaandhra .
Nirmal |పోలింగ్ కేంద్రాలను సందర్శించిన జిల్లా ఎస్పీ…
Nirmal | పోలింగ్ కేంద్రాలను సందర్శించిన జిల్లా ఎస్పీ… ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు
తెలంగాణ వ్యాప్తంగా కొనసాగుతున్న పోలింగ్
వరంగల్: నర్సంపేట 24వ వార్డులో డబ్బుల పంపిణీ బీఆర్ఎస్ నేతలు డబ్బులు పంపిణీ చేస్తుండగా పట్టుకున్న పోలీసులు.రూ.11,600 సీజ్, కేసు నమోదు చేసిన పోలీసులు. కరీంనగర్: కిసాన్నగర్లో ఉద్రిక్తత నిబంధనలకు విరుద్ధంగా వ్వవహరిస్తున్నారని పలువురు బీఆర్ఎస్ శ్రేణులు అరెస్ట్.బీఆర్ఎస్ కార్యకర్తను పోలీస్ జీప్ నుంచి బయటకు లాగిన గంగుల కమలాకర్.అన్యాయంగా ఎలా అరెస్ట్ చేస్తారంటూ పోలీసులపై గంగుల ఆగ్రహం.డబ్బులు పంచుతున్నారని అరెస్ట్ చేసినట్టు ఆరోపణలు. ఖమ్మం: ఏదులాపురం జలగంనగర్ పోలింగ్ బూత్ దగ్గర ఉద్రిక్తత కాంగ్రెస్, బీఆర్ఎస్ […] The post తెలంగాణ వ్యాప్తంగాకొనసాగుతున్న పోలింగ్ appeared first on Visalaandhra .
Mahashivratri |కోసం ఇంద్రకీలాద్రిలో విస్తృత ఏర్పాట్లు..
Mahashivratri | కోసం ఇంద్రకీలాద్రిలో విస్తృత ఏర్పాట్లు.. Mahashivratri | ఇంద్రకీలాద్రి, ఆంధ్రప్రభ
TG |పోలింగ్ సరళి బందోబస్తును పరిశీలించిన జిల్లా ఎస్పీ..
TG | పోలింగ్ సరళి బందోబస్తును పరిశీలించిన జిల్లా ఎస్పీ.. TG |
ఓటు వేయించుకుని వదిలేసిన నేతలు! ఇంటికి చేర్చిన పోలీస్ అధికారి #Alampur #JogulambaGadwal #Elections
తెలంగాణ వ్యాప్తంగా మ.1గంట వరకు పోలింగ్ నమోదు వివరాలు..
మేడ్చల్ 60.14శాతం పోలింగ్సంగారెడ్డి 52.32 శాతం పోలింగ్నిజామాబాద్ 35.49 శాతం పోలింగ్మెదక్ 57.88 శాతం పోలింగ్ఖమ్మం 59.41 శాతం పోలింగ్జగిత్యాల 50.53 శాతం పోలింగ్సూర్యాపేట 50.68శాతం పోలింగ్నల్లగొండ 49.79శాతం పోలింగ్భద్రాద్రి కొత్తగూడెం 52.61శాతం పోలింగ్యాదాద్రి భువనగిరి 53.28 శాతం పోలింగ్కామారెడ్డి 43.79 శాతం పోలింగ్ The post తెలంగాణ వ్యాప్తంగా మ.1గంట వరకు పోలింగ్ నమోదు వివరాలు.. appeared first on Visalaandhra .
Former Minister |కూటమి నేతల మాటల్లోనే కల్తీ ఉంది..
Former Minister | కూటమి నేతల మాటల్లోనే కల్తీ ఉంది.. Former Minister
Sai Pallavi in Talks for a Biopic?
Top actress Sai Pallavi hasn’t signed a Telugu film in the recent years. She is completely focussed on Ramayana and she allocated bulk dates for the film. The recent developments say that the actress has been approached for a biopic and the actress has given her formal nod. Sai Pallavi will be seen in the […] The post Sai Pallavi in Talks for a Biopic? appeared first on Telugu360 .
RSA VS AFG.. టై అయిన మ్యాచ్.. సూపర్ ఓవర్ కూడా టై
అహ్మదాబాద్: ఐసిసి టి-20 ప్రపంచకప్లో భాగంగా నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా.. సౌతాఫ్రికా, అఫ్గానిస్తాన్ మధ్య జరిగిన మ్యాచ్ టైగా ముగిసింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 187 పరుగులు చేసింది. సౌతాఫ్రికా బ్యాటింగ్లో డికాక్(59), రికల్టన్(61) అర్థ శతకాలతో రాణించారు. అయితే ఈ లక్ష్యంతో అఫ్గానిస్థాన్ కూడా 187 పరుగులు చేసి ఆలౌట్ అయింది. అఫ్గానిస్థాన్ బ్యాటింగ్లో గుర్బాజ్ 84 పరుగులతో చెలరేగగా.. ఒమర్జాయ్ 22, రషీద్ 20 ఫర్వాలేదు అనిపించారు. దీంతో ఈ మ్యాచ్ టైగా ముగిసి.. సూపర్ ఓవర్కి దారి తీసింది. సూపర్ ఓవర్లో తొలుత బ్యాటింగ్ చేసిన అఫ్గానిస్థాన్ జట్టు వికెట్ నష్టపోకుండా 17 పరుగులు చేసింది. ఆ తర్వాత బ్యాటింగ్ ప్రారంభించిన సౌతాఫ్రికా.. సూపర్ ఓవర్ మూడో బంతికే ఒక వికెట్ కోల్పోయింది. అయితే చివరి బంతికి 7 పరుగులు అవసరం కాగా.. స్టబ్స్ సిక్సు కొట్టడంతో సూపర్ ఓవర్ కూడా టై అయింది. దీంతో మరో సూపర్ ఓవర్ విజేత ఎవరనేది నిర్ణయిస్తుంది.
Avanigadda |బాల్య వివాహాలు అనర్ధం : ఎంపీడీఓ
Avanigadda | అవనిగడ్డ – ఆంధ్రప్రభ : బాల్య వివాహాలు అనర్ధదాయకం అని
విశాఖలో సూది మింగిన కుక్క... కాపాడటానికి దిల్లీ నుంచి వైద్యుడు #Visakhapatnam #Gajuwaka #PetCare
Lok Sabha |భారత మాతను అమ్మేశారు!
Lok Sabha | భారత మాతను అమ్మేశారు! Lok Sabha | ఆంధ్రప్రభ,
Machilipatnam |రోగులను ఆదుకోవడంలో ఎంతో ఆనందం…
Machilipatnam | రోగులను ఆదుకోవడంలో ఎంతో ఆనందం… Machilipatnam | మచిలీపట్నం, ఆంధ్రప్రభ
సంగారెడ్డి శ్రద్ధ స్కూల్లో అగ్నిప్రమాదం #FireAccident #Sangareddy #SchoolFire #Telangana
NDA |మతాన్ని రాజకీయంగా వాడుకోవాలని చూస్తున్న వైసీపీ
NDA | మతాన్ని రాజకీయంగా వాడుకోవాలని చూస్తున్న వైసీపీ NDA | ఆంధ్రప్రభ,
YSRCP : ఇలా వచ్చి అలా వెళ్లిపోతున్నారే... మెరుపు తీగలా మారారుగా?
మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కొంత రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు.
దుమ్మురేపుతున్న అభినవ కవి #AbhinavaKavi #TeluguRap #Hyderabad #TeluguLanguage #YouthIcon
Swayambhu is larger-than-life yet realistic – Nikhil
Swayambhu movie starring Nikhil Siddhartha has been one of the most anticipated films in Indian Cinema. The movie is directed by Bharat Krishnmachari and produced by Bhuvan and Sreekar on an epic scale. The movie teaser has been launched today and 3D version got huge applause from media personnel. At the event, Nikhil stated that […] The post Swayambhu is larger-than-life yet realistic – Nikhil appeared first on Telugu360 .
మున్సిపల్ ఎన్నికలు: మధ్యాహ్నం 1 గంట వరకు 48.54 శాతం పోలింగ్ నమోదు
హైదరాబాద్: తెలంగాణ వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. బుధవారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగనుంది. మధ్యాహ్నం 1 గంట వరకు 48.54 శాతం పోలింగ్ నమోదైంది. 116 మున్సిపాలిటీల్లో 51.66 శాతం పోలింగ్ నమోదుకాగా 7 కార్పొరేషన్లలో 40.96 శాతం పోలింగ్ నమోదైంది. మొత్తం 8,191 పోలింగ్ కేంద్రాలలో పోలింగ్ జరుగుతోంది. వృద్ధులు, దివ్యాంగులను వీల్ చైర్ పై పోలింగ్ కేంద్రానికి మున్సిపల్ సిబ్బంది తీసుకొచ్చి ఓటు వేయిస్తున్నారు. ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు బారులు తీరారు. రాష్ట్ర వ్యాప్తంగా మున్నిపల్ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరుగుతున్నాయి. అక్కడక్కడ స్వల్ప ఘర్షణలు చోటుచేసుకున్నాయి.
AP |అంగన్వాడీపై కలెక్టర్ సడెన్ సర్జ్..!
AP | అంగన్వాడీపై కలెక్టర్ సడెన్ సర్జ్..! చిన్నారుల పోషణ, అభివృద్ధిపై కలెక్టర్
Mopidevi |పుడమి తల్లిని పరిరక్షించుకోవాలి
Mopidevi | పుడమి తల్లిని పరిరక్షించుకోవాలి Mopidevi | మోపిదేవి, ఆంధ్రప్రభ :
Ajith’s Remuneration shocks Tamil Cinema
Tamil actor Ajith is one of the highest paid actors in Tamil Nadu. He is competing with Vijay in remunerati and box-office numbers. There are frequent fan wars between Ajith’s fans and Vijay’s fans. Ajith has hiked his fee several times in the recent years. All his recent films fell short of expectations. There are […] The post Ajith’s Remuneration shocks Tamil Cinema appeared first on Telugu360 .
TDP | చంద్రబాబు అధ్యక్షతన.. TDP | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ :
Abhishek|రేపటి మ్యాచ్ ఆడతాడో.. లేడో..?
Abhishek| రేపటి మ్యాచ్ ఆడతాడో.. లేడో..? వెబ్డెస్క్, ఆంధ్రప్రభ : టీ20 ప్రపంచ
AP |గుణదల మేరీమాత దివ్య బలి పూజలో దేవినేని అవినాష్
AP | గుణదల మేరీమాత దివ్య బలి పూజలో దేవినేని అవినాష్ బిషప్లు,
Vijayawada |ఉద్యోగుల సమస్యలను శాసనసభలో ప్రస్తావించండి..
Vijayawada | ఉద్యోగుల సమస్యలను శాసనసభలో ప్రస్తావించండి.. శాసనసభ్యుడు వై. సుజనా చౌదరికి
AP |సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని దర్శించుకున్న చిన్న జీయర్ స్వామి
AP | సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని దర్శించుకున్న చిన్న జీయర్ స్వామి AP
సంప్రదాయం.. ఆధునికత..ప్రణవ్ చాగంటి ప్రయత్నం.. సక్సెస్ దిశగా
సంప్రదాయం, ఆధునికత పరస్పరం ఢీకొంటున్న నేటి కాలంలో వాటికి వంతెనగా నిలుస్తున్న స్వరం ప్రణవ్ చాగంటి
Now rold gold : రోల్డ్ గోల్డ్.. క్రష్ Andhra Prabha SPL Story
Now rold gold : రోల్డ్ గోల్డ్.. క్రష్ Andhra Prabha
AP |మండలి వెంకటకృష్ణారావుకు నివాళులు..
AP | మండలి వెంకటకృష్ణారావుకు నివాళులు.. AP | కోడూరు – ఆంధ్రప్రభ
TG |సంగారెడ్డి, సదాశివపేట పురపాలకంపై ఎగిరేది గులాబీ జెండానే
TG | సంగారెడ్డి, సదాశివపేట పురపాలకంపై ఎగిరేది గులాబీ జెండానే సదాశివపేటలో ఓటు
Rs. 1.50 lakhs |ఫేక్ ఐపీఎస్ అరెస్ట్…
Rs. 1.50 lakhs | ఫేక్ ఐపీఎస్ అరెస్ట్… Rs. 1.50 lakhs
అర్బన్ ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకోవాలి: పొన్నం ప్రభాకర్
సిద్దిపేట: తెలంగాణ వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. బుధవారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగనుంది. హుస్నాబాద్ నవ భారత్ హైస్కూల్ లో కుటుంబ సభ్యులతో కలిసి మంత్రి పొన్నం ప్రభాకర్ తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. భారతదేశ ప్రజాస్వామిక వ్యవస్థలో ఓటు అనేది ఆయుధమని, పోలింగ్ రోజు ప్రతి ఓటరు తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో 90 శాతం ఓటర్లు ఓటు వేస్తున్నారని, అర్బన్ ప్రాంతాల్లో అవగాహన తక్కువగా ఉందన్నారు. 116 మున్సిపాలిటీ లు, 7 కార్పొరేషన్ లలో ప్రతి అర్బన్ ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజా ప్రతినిధులను ఏ విధంగా ఎన్నుకుంటున్నారో అర్బన్ ప్రాంతాల అభివృద్ధికి పట్టణ ఓటర్లు తమ విచక్షణతో ఓటు హక్కు వినియోగించుకొని ప్రజాస్వామ్యాన్ని కాపాడి ప్రజా ప్రతినిధిని ఎక్కుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఓటు వేయకుంటే గ్రామీణ ప్రాంతాల్లో జీవించి ఉన్నట్లు కాదని నానుడి ఉందని, అర్బన్ లో అనేక పనులు ఉన్నప్పటికీ వెసులుబాటు చేసుకొని తమ ఓటు వినియోగించుకోవాలని కోరారు. అర్బన్ ప్రాంతాల్లో ఓటు హక్కు వినియోగించుకోవాలని ఇది ప్రజాస్వామ్యానికి నిదర్శనమని పొన్నం చెప్పారు.
పాకిస్థాన్ ఓవరాక్షన్ చేసింది.. ఉతికి ఆరేసిన హర్భజన్
టి-20 ప్రపంచకప్లో భాగంగా భారత్తో జరిగే మ్యాచ్ను బహిష్కరిస్తున్నట్లు పాకిస్థాన్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఎంత చెప్పినా పాకిస్థాన్ క్రికెట్ బోర్డు తన నిర్ణయాన్ని మార్చుకోమని గట్టిగా వాదించింది. కానీ, అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసిసి) చురకలు అంటించడంతో.. చివరకు పాక్ బోర్డు దిగి వచ్చింది. భారత్తో మ్యాచ్ ఆడేందుకు అంగీకరిస్తున్నట్లు యూటర్న్ తీసుకుంది. దీంతో మొదట నిర్ణయించినట్లు ఫిబ్రవరి 15న భారత్ వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్ జరుగుతుంది. అయితే ఈ నేపథ్యంలో పాకిస్థాన్పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ మాత్రం ఒప్పుకునే దానికి అంత హడావుడి చేయడం అవసరమా అని ఏకిపారేస్తున్నారు. టీం ఇండియా మాజీ ఆటగాడు హర్భజన్ సింగ్ కూడా పాకిస్థాన్ వైఖరిపై విమర్శల వర్షం కురిపించాడు. రోజుకో కొత్త వేషం వేసుకుంటూ పాకిస్థాన్ ఓవరాక్షన్ చేసిందంటూ.. ఉతికి ఆరేశాడు. మ్యాచ్ను బహిస్కరిస్తున్నట్లు చెప్పిన పాక్.. ఇప్పుడు మళ్లీ ఎందుకు ఒప్పుకున్నట్లు అంటూ ప్రశ్నించాడు. అంతేకాక.. భారత్తో మ్యాచ్ ఆడకపోతే.. పాకిస్థాన్ మనుగడ సాధించలేదని అన్నాడు. ఆ విషయం పాక్కి తెలుసని.. అయినా కూడా బంగ్లాదేశ్ కోసం త్యాగాలు చేసినట్లు నటించిందని పేర్కొన్నాడు. ప్రతీ విషయంలో పాకిస్థాన్ భారత్పై ఆధారపడాల్సిందేనని.. కానీ, భారత్కు ఎన్నడూ పాకిస్థాన్పై ఆధారపడే పరిస్థితి రాదని హర్భజన్ అన్నాడు. పాకిస్థాన్ ఇలా యూటర్న్ తీసుకుంటుందని తనకు ముందే తెలుసని.. ఒకవేళ భారత్తో పాకిస్థాన్ మ్యాచ్ ఆడకపోతే పరిస్థితి వేరేలా ఉండేదని హెచ్చరించాడు. అప్పుడు ఐసిసి విధించే జరిమానాలకు.. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు రోడ్డున పడే పరిస్థితి వస్తుందని అన్నాడు.
Photos: Swayambhu Movie Teaser Launch
The post Photos: Swayambhu Movie Teaser Launch appeared first on Telugu360 .
TG |అసౌకర్యాల మధ్య మంచిర్యాల కార్పొరేషన్ ఎన్నికలు
TG | అసౌకర్యాల మధ్య మంచిర్యాల కార్పొరేషన్ ఎన్నికలు విఫలమైన ఎన్నికల బల్దియా
TG |ఓటు హక్కు వినియోగించుకున్న మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి
TG | ఓటు హక్కు వినియోగించుకున్న మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి TG |
Telangana : కొనసాగుతున్న మున్సిపల్ ఎన్నికల పోలింగ్
తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ కొనసాగుతుంది
Minister |నేడు మంత్రి వాకిటి శ్రీహరి పర్యటన
Minister | నేడు మంత్రి వాకిటి శ్రీహరి పర్యటన Minister | అచ్చంపేట,
TG |సేవకుల గా మారిన పోలీసు అధికారులు
TG | సేవకుల గా మారిన పోలీసు అధికారులు వృద్ధ ఓటర్లకు సహాయం
TG |ఓటు హక్కును వినియోగించుకున్న మాజీ ఎమ్మెల్యే గండ్ర
TG | ఓటు హక్కును వినియోగించుకున్న మాజీ ఎమ్మెల్యే గండ్ర TG |
Polling stations |మున్సిపల్ ఎన్నికల పోలింగ్ కేంద్రాలు తనిఖీ..
Polling stations | నిజామాబాద్ క్రైమ్, ఆంధ్రప్రభ : నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్
TG |మహాశివరాత్రి ఉత్సవాలకు ఆహ్వానం
TG | మహాశివరాత్రి ఉత్సవాలకు ఆహ్వానం TG | అచ్చంపేట, ఆంధ్రప్రభ :
అహ్మదాబాద్: టి20 వరల్డ్ కప్లో భాగంగా నరేంద్ర మోడీ స్టేడియంలో సౌతాఫ్రికా-అఫ్ఘానిస్థాన్ మధ్య మ్యాచ్ జరుగుతోంది. సౌతాఫ్రికా తొలుత బ్యాటింగ్ చేసి ఆఫ్ఘాన్ ముందు 188 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. ఆప్ఘానిస్థాన్ నాలుగు ఓవర్లలో 50 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. సౌతాఫ్రికా బ్యాట్స్మెన్లలో క్వింటన్ డికాక్(59), రికెల్టన్(61) హాఫ్ సెంచరీలతో చెలరేగారు. ఆఫ్ఘాన్ బౌలర్లలో ఓమర్ జాయ్ మూడు వికెట్లు తీయగా రషీద్ ఖాన్ రెండు వికెట్లు, ఫరూకీ ఒక వికెట్ తీశాడు.
మునిసిపల్ ఎన్నికల వేడి… 9 రోజుల్లో ₹961 కోట్ల మద్యం విక్రయాలు #MunicipalElections #LiquorSales
జోగులాంబ గద్వాల్ జిల్లాలో 9 గంటల వరకు 18.42 శాతం పోలింగ్ నమోదు
హైదరాబాద్: తెలంగాణ వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. బుధవారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగనుంది. జోగులాంబ గద్వాల్ జిల్లా వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికలలో ఉదయం 7 గంటల నుంచి 9 గంటల వరకు 18.42 శాతం పోలింగ్ నమోదైంది. గద్వాల్ జిల్లాలో అలంపూర్ (18.98 శాతం), గద్వాల (17.08 శాతం), ఐజ (21.17 శాతం), వడ్డేపల్లి (20.23 శాతం) పోలింగ్ నమోదైంది. తెలంగాణ వ్యాప్తంగా ఉదయం 11 గంటల వరకు 28.48 శాతం పోలింగ్ నమోదైంది.116 మున్సిపాలిటీల్లో 30.62 శాతం పోలింగ్ నమోదుకాగా 7 కార్పొరేషన్లలో 23.26 శాతం పోలింగ్ నమోదైంది. మొత్తం 8,191 పోలింగ్ కేంద్రాలలో పోలింగ్ జరుగుతోంది. ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు బారులు తీరారు. రాష్ట్ర వ్యాప్తంగా మున్నిపల్ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరుగుతున్నాయి. అక్కడక్కడ స్వల్ప ఘర్షణలు చోటుచేసుకున్నాయి.
రాష్ట్ర విభజన అనంతరం ఏపీ అనేక కీలక మార్పులు, సవాళ్లను ఎదుర్కొంది : గవర్నర్
రాష్ట్ర విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్ అనేక కీలక మార్పులు, సవాళ్లను ఎదుర్కొందని గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ వ్యాఖ్యానించారు.వనరులు పరిమితంగా ఉన్నప్పటికీ, దీర్ఘకాలిక అభివృద్ధిని లక్ష్యంగా పెట్టుకుని అప్పటి ప్రభుత్వం గణనీయమైన ప్రయత్నాలు చేసిందని చెప్పారు. అయితే 2019లో చోటు చేసుకున్న ప్రభుత్వ మార్పు రాష్ట్ర అభివృద్ధి గమనాన్ని దెబ్బతీసిందని ఆయన అభిప్రాయపడ్డారు.ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల ప్రారంభ సందర్భంగా ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ తన ప్రసంగాన్ని చేశారు. 2019 తరువాత రాష్ట్రంలో పాలనా వ్యవస్థల్లో […] The post రాష్ట్ర విభజన అనంతరం ఏపీ అనేక కీలక మార్పులు, సవాళ్లను ఎదుర్కొంది : గవర్నర్ appeared first on Visalaandhra .
28 ఏళ్ల క్యాబిన్ క్రూ సూపర్వైజర్ పై లైంగిక దాడి
ఢిల్లీకి చెందిన ఒక ప్రముఖ ఎయిర్లైన్ సంస్థలో పనిచేస్తున్న 28 ఏళ్ల క్యాబిన్ క్రూ సూపర్వైజర్పై లైంగిక దాడి జరిగింది. ఈ ఘటన గురుగ్రామ్లోని ఒక హోటల్లో చోటుచేసుకుంది. వివరాలలోకి వెళితే.. పోలీసుల కథనం ప్రకారం.. బాధితురాలు ఢిల్లీలో నివసిస్తూ ఒక దేశీయ ఎయిర్లైన్ సంస్థలో సూపర్వైజర్గా పనిచేస్తున్నారు. సదరు మహిళ తన సహోద్యోగితో కలిసి ఢిల్లీ నుండి డెహ్రాడూన్కు కారులో బయలుదేరారు. మార్గమధ్యలో వారు దారి తప్పి సుమారు 250 కిలోమీటర్లు తప్పుడు దిశలో ప్రయాణించి ఉత్తరప్రదేశ్లోని బులంద్షహర్కు చేరుకున్నారు. తిరిగి వస్తుండగా బాగా ఆలస్యం కావడంతో వారు గురుగ్రామ్ సెక్టార్-29లోని ఒక హోటల్లో ఆగారు. నిందితుడి వద్ద డబ్బులు లేవని చెప్పడంతో బాధితురాలు అతడిని తన గదిలోనే ఉండేందుకు అనుమతించింది. ఈ క్రమంలో ఆమె నిద్రపోతున్న సమయంలో నిందితుడు ఆమెపై లైంగిక దాడికి ప్రయత్నించడమే కాకుండా బట్టలు తొలగించేందుకు ప్రయత్నించడంతో ఆమె ప్రతిఘటించి గట్టిగా కేకలు వేయడంతో అతడు బయపడిపోయాడు. వెంటనే హోటల్ సిబ్బంది బాధితురాలు గది వద్దకు వచ్చి నిందితుడికి దేహశుధ్ది చేశారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. హోటల్ సిబ్బంది సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలికి చేరకొని వివారాలు అడిగి తెలుసుకున్నారు. బాధితురాలు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్ తరలించారు.
Threat Letters to Andhra Pradesh Ministers Trigger Security Alert
A wave of threatening letters sent in the name of Maoists has created concern within the Andhra Pradesh government. At least four ministers are reported to have received similar warning letters, prompting police complaints and an ongoing investigation. The first letter was received by Tourism, Culture and Cinematography Minister Kandula Durgesh at his office in […] The post Threat Letters to Andhra Pradesh Ministers Trigger Security Alert appeared first on Telugu360 .
మున్సిపల్ ఎన్నికలు: 11 గంటల వరకు 28.48 శాతం పోలింగ్ నమోదు
హైదరాబాద్: తెలంగాణ వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. బుధవారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగనుంది. ఉదయం 11 గంటల వరకు 28.48 శాతం పోలింగ్ నమోదైంది. మొత్తం ఓట్లర్లు 52.17 లక్షల మంది కాగా ఇప్పటివరకు 14.85 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. వృద్ధులు, దివ్యాంగులను వీల్ చైర్ పై పోలింగ్ కేంద్రానికి మున్సిపల్ సిబ్బంది తీసుకొచ్చి ఓటు వేయిస్తున్నారు. 116 మున్సిపాలిటీల్లో 3062 శాతం పోలింగ్ నమోదుకాగా 7 కార్పొరేషన్లలో 23.26 శాతం పోలింగ్ నమోదైంది. మొత్తం 8,191 పోలింగ్ కేంద్రాలలో పోలింగ్ జరుగుతోంది. ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు బారులు తీరారు. రాష్ట్ర వ్యాప్తంగా మున్నిపల్ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరుగుతున్నాయి. అక్కడక్కడ స్వల్ప ఘర్షణలు చోటుచేసుకున్నాయి.

27 C