AP |రైతుల సమస్యను పరిష్కరించిన ఎమ్మెల్యే
AP | రైతుల సమస్యను పరిష్కరించిన ఎమ్మెల్యే ఎన్టీఆర్ జిల్లా రైతు బజార్లకు
Start |కార్నియల్ డొనేషన్ సెంటర్ ప్రారంభం
Start | మచిలీపట్నం – ఆంధ్రప్రభ : ప్రభుత్వ సర్వజన వైద్యశాల మచిలీపట్నం
distribution |రైతులకు కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ..
distribution | పమిడిముక్కల – ఆంధ్రప్రభ : కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత
ఒటిటిలోకి ‘మన శంకర వరప్రసాద్ గారు’.. పాన్ ఇండియా రేంజ్లో
మెగాస్టార్ చిరంజీవి.. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన చిత్రం ‘మన శంకర వరప్రసాద్ గారు’. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమా బ్లాక్బస్టర్ హిట్గా నిలిచింది. ఇక ఈ సినిమాలో నయనతార హీరోయిన్గా నటించగా.. విక్టరీ వెంకటేష్ ప్రత్యేక పాత్రలో కనిపించారు. సాహు గారపాటి, సుష్మిత కొణిదెల ఈ సినిమాను నిర్మించారు. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా రూ.350+ కోట్ల వసూళ్లు సాధించింది. కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపొందిన ఈ సినిమా ఒటిటి రిలీజ్ కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అయితే ఆ ఎదురుచూపులకు తెరపడింది. ‘మన శంకర వరప్రసాద్ గారు’ ఒటిటి విడుదలపై ప్రకటన వచ్చింది. ప్రముఖ ఒటిటి సంస్థ ‘జీ5’లో ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. తెలుగుతో పాటు హిందీ, తమిళ్, కన్నడ, మలయాళం, మరాఠీ, బెంగాలీ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. పాన్ ఇండియా రేంజ్లో మెగాస్టార్కి ఉన్న అభిమానులను దృష్టిలో పెట్టుకొని ఇన్ని భాషల్లో సినిమాను ఒటిటిలో ప్రసారం చేస్తున్నారు. అయితే ఒటిటి రిలీజ్ డేట్ని మాత్రం ఇంకా ప్రకటించలేదు. ఫిబ్రవరి 11వ తేదీ నుంచి ఈ సినిమా ఒటిటిలోకి వస్తుందని టాక్ వినిపిస్తోంది. View this post on Instagram A post shared by ZEE5 Telugu (@zee5telugu)
మీ బిడ్డగా ఆశీర్వదించండి..మీకు తోడుగా ఉంటాను
18వ వార్డు నుంచి కాంగ్రెస్ అభ్యర్థి పొన్న రవి వార్డ్ లో పెంకుటిల్లు
Awareness |జీవన ఎరువులు వినియోగించు విధానంపై అవగాహన
Awareness | ఘంటసాల, ఆంధ్రప్రభ : ఆచార్య ఎన్.జి రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం
that is megastar |అమృతం హర్షవర్ధన్ చెప్పిన ఆసక్తికర విషయాలివే..!
that is megastar | అమృతం హర్షవర్ధన్ చెప్పిన ఆసక్తికర విషయాలివే..! that
NTR |లైనప్ మార్చడానికి కారణం…?
NTR | లైనప్ మార్చడానికి కారణం…? NTR | ఆంధ్రప్రభ వెబ్ డెస్క్
Uyyur |కృపాకటాక్షాలతో ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలి..
Uyyur | ఉయ్యూరు – ఆంధ్రప్రభ : ఉయ్యూరులో వేంచేసి ఉన్న శ్రీ
Ropeway Bridge |పని మొదలయ్యేనా?
Ropeway Bridge | పని మొదలయ్యేనా? Ropeway Bridge | అడ్డతీగల, ఆంధ్రప్రభ
Top producer Dil Raju is also a top distributor in Nizam and Vizag regions. After Mythri made their debut into distribution, several producers opted out to deal with Mythri Film Distributors in the Nizam region. Asian Suniel and Suresh Babu are dealing with some of the producers. Dil Raju is regularly distributing the films produced […] The post Big Shock for Dil Raju appeared first on Telugu360 .
Release Date of Pawan Kalyan’s Ustaad Bhagat Singh
Powerstar Pawan Kalyan is done with the shoot of Ustaad Bhagat Singh last year and the film is in the final stages of post-production. The makers are in plans to release the film during summer. Ustaad Bhagat Singh will arrive on March 26th which was locked for Ram Charan’s Peddi. With the postponement of Peddi […] The post Release Date of Pawan Kalyan’s Ustaad Bhagat Singh appeared first on Telugu360 .
Makthal |బీ ఫారాలు అందజేసిన అభ్యర్థులు
Makthal | బీ ఫారాలు అందజేసిన అభ్యర్థులు Makthal | మక్తల్, ఆంధ్రప్రభ
Jaggareddy |సంగారెడ్డి, సదాశివపేటలో నో రెబల్స్
Jaggareddy | సంగారెడ్డి, సదాశివపేటలో నో రెబల్స్ Jaggareddy | సంగారెడ్డి ప్రతినిధి,
Nani lines up Three Films for Wall Poster Cinema
Natural Star Nani is one Tollywood actor who has been consistently delivering impressive and successful films. He floated Wall Poster Cinema and produced HIT Franchise along with a small film titled Court. Court happened to be one of the most profitable films in 2025 among the small movies. 2026 will not have any films from […] The post Nani lines up Three Films for Wall Poster Cinema appeared first on Telugu360 .
Financial assistance |మృతురాలి కుటుంబానికి ఆర్థిక సహాయం
Financial assistance | మృతురాలి కుటుంబానికి ఆర్థిక సహాయం Financial assistance |
వరుస కుంభకోణాలతో జేబులు నింపుకుంటున్నారు: కెటిఆర్
హైదరాబాద్: రాష్ట్రంలో జాబ్ క్యాలెండర్ కు పాతరేశారని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించారు. మరో గ్యారెంటీ నుంచి నిస్సుగ్గుగా ముఖం చాటేశారని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ..తొలి ఏడాదే 2 లక్షల ఉద్యోగాలిస్తామని చెప్పారని, ఇప్పుడేమో అది ఐదేళ్ల హామీ అని టిపిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతున్నారని మండిపడ్డారు. వరుస కుంభకోణాలతో జేబులు నింపుకుంటున్నారని, కాంగ్రెస్ ప్రభుత్వానికి నిరుద్యోగుల ఉసురు తగలడం ఖాయమని ఆవేదన వ్యక్తం చేశారు. రైతన్నను మళ్లీ అప్పులపాలు చేసి ద్రోహం చేశారని కెటిఆర్ ధ్వజమెత్తారు.
‘సరిహద్దు దాటి దెబ్బకొట్టి తీరుతుంది’.. ధురంధర్-2 టీజర్!
రణ్వీర్ సింగ్ హీరోగా.. ఆదిత్య ధర్ దర్శకత్వంలో వచ్చిన చిత్రం ‘ధురంధర్’. గతేడాది డిసెంబర్లో విడుదలైన ఈ సినిమా బ్లాక్బస్టర్ హిట్గా నిలిచింది. అంతేకాక.. వెయ్యి కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. అయితే త్వరలో ఈ సినిమా సీక్వెల్ రాబోతుంది. ‘ధురంధర్-2.. ది రివేంజ్’ పేరుతో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు దర్శకుడు ఆదిత్య ధర్. తాజాగా ఈ సినిమా టీజర్ని విడుదల చేశారు. తొలి భాగం కంటే మించిన యాక్షన్ సీక్వెన్స్లు ఇందులో ఉంటాయని టీజర్ చూస్తే అర్థమవుతోంది. మొదటి భాగం కేవలం హిందీలోనే విడుదల కాగా.. రెండో భాగాన్ని పాన్ ఇండియా స్థాయిలో తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల చేస్తున్నారు. ‘‘ఇది కొత్త భారత దేశం.. సరిహద్దులు దాటి చొచ్చుకువచ్చి.. దెబ్బ కొట్టి తీరుతుంది’’ అంటూ ఆఖర్లో వచ్చే డైలాగ్ టీజర్కి హైలైట్గా నిలిచింది. ఇక ఈ సినిమా ఈ వేసవికాలంలో మార్చి 19న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
TG |రామచంద్రాపూర్ ఆలయానికి విరాళం అందజేత …
TG | రామచంద్రాపూర్ ఆలయానికి విరాళం అందజేత … TG | బచ్చన్నపేట,
దుర్గం చెరువులో.. కేబుల్ బ్రిడ్జిపై బైక్ దగ్ధం
హైదరాబాద్: దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిపై అగ్ని ప్రమాదం జరిగింది. కేబుల్ బ్రిడ్జిపై వెళ్తుండగా బైకులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. బైకును కేబుల్ బ్రిడ్జిపైనే పక్కకు వాహనదారుడు ఆపడంతో ప్రమాదం తప్పింది. నిమిషాల్లోనే మంటల్లో బైకు పూర్తిగా దగ్ధమయ్యింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
సన్రైజర్స్కి రిలీఫ్.. గుడ్న్యూస్ చెప్పిన కెప్టెన్
త్వరలో ప్రారంభమయ్యే టి-20 ప్రపంచకప్ తర్వాత క్రికెట్ అభిమానులు ఎంతగానో ఇష్టపడే ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రారంభం అవుతుంది. అయితే ఈసారి సన్రైజర్స్ హైదరాబాద్ జట్టును ఓ భయం వెంటాడుతుంది. అదేంటంటే.. ఈ సీజన్కి కెప్టెన్ పాట్ కమ్మిన్స్ అందుబాటులో ఉంటాడా..? లేదా..? అనే ప్రశ్న కలవర పెడుతోంది. ఎందుకంటే కమ్మిన్స్ ప్రస్తుతం గాయంతో బాధపడుతున్నాడు. ఈ నేపథ్యంలోనే అతడిని ప్రపంచకప్ జట్టుకు కూడా ఎంపిక చేయలేదు. మరి ఐపిఎల్ ప్రారంభమయ్యే సమానికి కమ్మిన్స్ అందుబాటులోకి వస్తాడా..? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఎందుకంటే తాను ఐపిఎల్కి అందుబాటులో ఉంటానని కమ్మిన్స్ హింట్ ఇచ్చాడు. ‘‘వరల్డ్ కప్ టోర్నీ నుంచి వైదొలగడం నిజంగా దురదృష్టకరం. అడిలైడ్ టెస్ట్ తర్వాత నా గాయం తిరగబెట్టింది. అయితే 4 వారాల్లోనే కోలుకుంటానని అనుకున్నాను. కానీ, తాజా స్కాన్ తర్వాత మరికొన్ని వారాల విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించారు. అందుకే ఈ మెగా టోర్నీకి దూరంగా ఉండాల్సి వస్తుంది’’ అని కమ్మిన్స్ అన్నాడు. అయితే మరికొన్ని రోజుల్లో మళ్లీ స్కాన్ చేయించుకుంటానని.. ఒకవేళ ఆ రిపోర్ట్ గనుక సానుకూలంగా వస్తే.. అప్పటి నుంచి నెమ్మదిగా ప్రాక్టీస్ మొదలుపెడతానని పేర్కొన్నాడు. త్వరలో తిరిగి మైదానంలోకి అడుగుపెట్టేందుకు ప్రయత్నిస్తాను అని తెలిపాడు. దీంతో ఐపిఎల్కి కమ్మిన్స్ అందుబాటులో ఉంటాడని అభిమానులు భావిస్తున్నారు.
TG |టీపీసీసీ ప్రధాన కార్యదర్శి పల్లె శ్రీనివాస్ గౌడ్ ప్రచారం
TG | టీపీసీసీ ప్రధాన కార్యదర్శి పల్లె శ్రీనివాస్ గౌడ్ ప్రచారం TG
Nizampet |మిషన్ భగీరథ డ్రింకింగ్ వాటర్ సప్లై పై స్పెషల్ డ్రైవ్….
Nizampet | మిషన్ భగీరథ డ్రింకింగ్ వాటర్ సప్లై పై స్పెషల్ డ్రైవ్….
TG | 12,14 వార్డుల్లో బీఆర్ఎస్లో చేరికలు
TG | 12,14 వార్డుల్లో బీఆర్ఎస్లో చేరికలు TG | పరకాల, ఆంధ్రప్రభ
Aler |యువకుడిని నన్ను గెలిపించండి….
Aler | యువకుడిని నన్ను గెలిపించండి…. Aler | ఆలేరు, ఆంధ్రప్రభ :
12th ward |ప్రతి గల్లీ, ప్రతి ఓటరు….
12th ward | ప్రతి గల్లీ, ప్రతి ఓటరు…. 12th ward |
Pawan Kalyan: పవన్ కల్యాణ్ వార్నింగ్.. నేతలలో ఇకనైనా కదలిక తెస్తుందా?
జనసేన అధినేత పవన్ కల్యాణ్ పార్టీ నేతలపై ఆగ్రహం చెందడంలో తప్పులేదు
లిఫ్ట్ ఇచ్చిన వ్యక్తిపై కత్తితో దాడి చేసిన దుండగుడు
నల్గొండ: జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. లిఫ్ట్ ఇచ్చిన కారు యజమానిపై దుండగుడు కత్తితో దాడి చేశాడు. వివరాల్లోకి వెళితే.. నల్గొండ జిల్లా కేంద్రం నుండి ఇమ్రాన్ అనే వ్యక్తి వ్యక్తిగత పని నిమిత్తం తన కారులో హైదరాబాద్ బయలుదేరాడు. మార్గమధ్యలో నార్కెట్పల్లి వద్ద ఒక గుర్తు తెలియని వ్యక్తి లిఫ్ట్ అడిగ్గా ఇమ్రాన్ అతడిని కారులో ఎక్కించుకున్నాడు. చిట్యాల సమీపానికి చేరుకోగానే, ఇమ్రాన్ మెడ, శరీరంపై కత్తితో దాడి చేసి, అతని సెల్ ఫోన్ మరియు నగదు లాక్కునేందుకు దుండగుడు ప్రయత్నించాడు. తీవ్రంగా గాయపడిన ఇమ్రాన్ ప్రతిఘటించడంతో, భయంతో నిందితుడు అక్కడి నుండి పారిపోయాడు. రక్తపు మడుగులో ఉన్న ఇమ్రాన్ను స్థానికులు 108 అంబులెన్స్లో ఆసుపత్రికి తరలించారు.
Wanaparthy | 33వ వార్డులో భారీ మెజారిటీతో గెలిపించండి….
Wanaparthy | వనపర్తి ప్రతినిధి, ఆంధ్రప్రభ : వనపర్తి పట్టణంలో 33వ వార్డులో
Crime |ఆ తర్వాత ఏం జరిగిందంటే…
Crime | ఆ తర్వాత ఏం జరిగిందంటే… Crime |వెబ్ డెస్క్, ఆంధ్రప్రభ
భారత్ ఒక గ్లోబల్ ఆర్థిక శక్తిగా మరింత పటిష్టం: చంద్రబాబు
అమరావతి: అమెరికా వాణిజ్య ఒప్పందం ప్రపంచ ఆర్థిక స్థిరత్వానికి ఒక చారిత్రక మైలురాయి అని ఎపి సిఎం చంద్రబాబు నాయుడు కొనియాడారు. అమెరికాతో చారిత్రక ఒప్పందం ద్వారా దేశ యువత, రైతులకు అపారమైన అవకావశాలు లభిస్తాయని అన్నారు. ఒప్పందం విజయవంతంగా పూర్తి చేసిన ప్రధాని నరేంద్రమోడీకి హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అమెరికా 18 శాతం సుంకాల తగ్గింపు వల్ల..రెండు గొప్ప ప్రజాస్వామ్య దేశాల మధ్య బంధం మరింత బలోపేతమవుతుందని ఆనందాన్ని వ్యక్తం చేశారు. నిరంతర గ్లోబల్ వృద్ధికి దోహదపడే దూరదృష్టి నిర్ణయమిదని, ప్రధాని నాయకత్వంలో భారత్ ఒక గ్లోబల్ ఆర్థిక శక్తిగా మరింత పటిష్టం కానుందని జోష్యం చెప్పారు. భారత ఎగుమతుల పోటీ సామర్థ్యాన్ని గణనీయంగా పెంచుతుందని, మోడీ నాయకత్వంలో ఆర్థికశక్తి కేంద్రంగా భారత్ ఉందని చంద్రబాబు పేర్కొన్నారు.
TG | 15వ వార్డు అభ్యర్థి విస్తృత ప్రచారం…
TG | 15వ వార్డు అభ్యర్థి విస్తృత ప్రచారం… TG | పరకాల,
Tarakarama |శాశ్వత సాగునీటి లక్ష్యంగా ప్రాజెక్టు…
Tarakarama | శాశ్వత సాగునీటి లక్ష్యంగా ప్రాజెక్టు… Tarakarama | ఎన్టీఆర్ బ్యూరో,
TG |ఓటేసి అభివృద్ధిని స్వాగతించాలి…
TG | ఓటేసి అభివృద్ధిని స్వాగతించాలి… TG | సంగారెడ్డి ప్రతినిధి, ఆంధ్రప్రభ
Parakala |సమస్యలకు శాశ్వత పరిష్కారం
Parakala | సమస్యలకు శాశ్వత పరిష్కారం Parakala | పరకాల, ఆంధ్రప్రభ :
TG | బంపర్ ఆఫర్తో..! TG | సంగారెడ్డి ప్రతినిధి, ఆంధ్రప్రభ :
ఒక్క రూపాయి ఎక్కువ తీసుకున్నా కఠిన చర్యలు తప్పవు
ఎంఆర్పీ కంటే ఎక్కువ ధరలకు మద్యం అమ్ముతుండటంపై పవన్ కల్యాణ్ సీరియస్ రాష్ట్రంలో పలుచోట్ల వైన్ షాపుల్లో ఎంఆర్పీ కంటే ఎక్కువ ధరలకు మద్యం అమ్ముతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఈ ఆరోపణలపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తీవ్రంగా స్పందించారు. అధిక ధరలకు మద్యం అమ్మడం నిబంధనలకు విరుద్ధమని ఆయన అన్నారు. కాకినాడ జిల్లాతో పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఎంఆర్పీ కంటే ఎక్కువ ధరకు మద్యం విక్రయిస్తున్నారనే ఫిర్యాదులు తనకు అందాయని చెప్పారు. ఎంఆర్పీ ధరలకే […] The post ఒక్క రూపాయి ఎక్కువ తీసుకున్నా కఠిన చర్యలు తప్పవు appeared first on Visalaandhra .
TG | గెలుపు నల్లేరు మీద నడకే…. TG | సంగారెడ్డి ప్రతినిధి,
ఇళ్ల పక్కనే బ్లాస్టింగ్ పేలుళ్లతో వణికిన గ్రామం #Blast #Peddapuram #Contractor #AndhraPradesh
మన శంకర వరప్రసాద్ గారు ఓటీటీలోకి వచ్చేస్తున్నారు..
ఈ నెల 11 నుంచి జీ 5 లో స్ట్రీమింగ్..!ఈసారి సంక్రాంతి బరిలో మెగాస్టార్ సినిమా ‘మన శంకర వరప్రసాద్ గారు బ్లాక్ బస్టర్ గా నిలిచిన సంగతి తెలిసిందే. జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీసు రికార్డులను కొల్లగొడుతూ భారీ కలెక్షన్లు రాబట్టింది. ఇప్పటి వరకు ఈ సినిమా కలెక్షన్లు రూ.400 కోట్ల మార్క్ ను చేరినట్లు సమాచారం. ప్రాంతీయ సినిమాల్లో అత్యధిక వసూళ్లు సాధించిన మూవీగా ‘మన శంకరవప్రసాద్ గారు […] The post మన శంకర వరప్రసాద్ గారు ఓటీటీలోకి వచ్చేస్తున్నారు.. appeared first on Visalaandhra .
జాతీయ రహదారుల నిర్మాణంలో తెలంగాణకు పెద్దపీట : కిషన్ రెడ్డి
హైదరాబాద్: తెలంగాణ అభివృద్ధికి కేంద్రం అన్ని రకాలుగా సహకరిస్తోందని బిజెపి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. తెలంగాణకు బడ్జెట్ లో కేంద్రం ప్రాధాన్యం ఇచ్చిందని అన్నారు. ఈ సందర్భంగా బిజెపి కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జి రామ్ జి పథకంపై కాంగ్రెస్.. ఉచితాల కోసమే బడ్జెట్ అన్నట్లుగా ప్రజల్లో తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. రూ.96 వేల కోట్లు జి రామ్ జి పథకానికి నిధులు పెంచారని, ఎరువులపైనా కాంగ్రెస్ తప్పుడు ప్రచారం చేసిందని ధ్వజమెత్తారు. ఎన్నికల బడ్జెట్ కాదు.. వికసిత్ భారత్ లక్ష్యంగా పెట్టిన బడ్జెట్ అని.. తెలంగాణ ఒక హబ్ గా తయారవుతుందని, ఫార్మా, ఐటీ, హెల్త్ ఇలా హబ్ లకు హైదరాబాద్ కేంద్రం అని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రాల వారీగా కాకుండా దేశ అభివృద్ధికి సంబంధించిన బడ్జెట్ గా చూడాలని సూచించారు. ప్రధాని నరేంద్ర మోడీ ఆవాస్ కింద రాష్ట్రానికి 4.30 లక్షల ఇళ్లు కేటాయించారని, జాతీయ రహదారుల నిర్మాణంలో తెలంగాణకు పెద్దపీట వేశారని ప్రశంసించారు. కొమురువెల్లి, జోగులాంబ రైల్వే స్టేషన్లను త్వరలోనే ప్రారంభం కానుందని, 5 వందేభారత్,2 అమృత్ భారత్ రైళ్లను తెలంగాణకు ఇచ్చిందని అన్నారు. 3 హైస్పీడ్ రైల్ కారిడార్లు తెలంగాణకు రానున్నాయని, రూ.5.50 లక్షల కోట్లతో 3 హైస్పీడ్ రైల్ కారిడార్లకు ప్లాన్ వేశారని చెప్పారు. హైదరాబాద్- యాదగిరిగుట్ట మధ్య ఎంఎంటిఎస్ మూడో ఫేజ్ అని ఎంఎంటిఎస్ మూడో లైన్ కు ప్రధాని త్వరలో భూమిపూజ చేస్తారని, మేడారం జాతరకు కేంద్రం ప్రకటించిన నిధులు తెచ్చే బాద్యత తనది అని అన్నారు. బిఆర్ఎస్, కాంగ్రెస్ దగా వల్ల సింగరేణి భ్రష్టు పట్టిందని, సింగరేణిని ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా మాజీ సిఎం కెసిఆర్ మార్చుకున్నారని మండిపడ్డారు. సింగరేణి విషయంలో కాంగ్రెస్ కూడా కెసిఆర్ బాటలోనే వెళ్తోందని కిషన్ రెడ్డి దుయ్యబట్టారు.
నేడు ఏపీ కేబినెట్ బేటీ .. ఈ కీలక అంశాలపై చర్చ
తిరుమల లడ్డూ వివాదంపై వైసీపీ చేస్తున్న విమర్శలు, తాజా రాజకీయ పరిణామాలపై చర్చించే అవకాశంఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఈరోజు కేబినెట్ సమావేశం జరగనుంది. వెలగపూడిలోని సచివాలయంలో ఉదయం 10.30 గంటలకు మంత్రి వర్గ భేటీ ప్రారంభం కానుంది. ఈ సమావేశంలో తిరుమల లడ్డూ రాజకీయం, వైసీపీ నేతల దాడులు, అరెస్టుల అంశాలపై సమగ్ర చర్చ జరగనున్నట్లు సమాచారం. అలాగే అసెంబ్లీ సమావేశాలపై మంత్రులకు సీఎం చంద్రబాబు నాయుడు కీలక సూచనలు చేయనున్నారు.సమావేశంలో రాష్ట్రాభివృద్ధి, పెట్టుబడుల […] The post నేడు ఏపీ కేబినెట్ బేటీ .. ఈ కీలక అంశాలపై చర్చ appeared first on Visalaandhra .
ధవన్, పుజారాల దూకుడు.. తృటిలో సెంచరీలు మిస్
భారత క్రికెటర్లు శిఖర్ ధవన్, చతేశ్వర్ పుజారాలు అద్భుతమైన ఫామ్లో ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా పలువురు మాజీ క్రికెటర్లతో వరల్డ్ లెజెండ్స్ ప్రొ టీ20 లీగ్లో పుజారా, ధవన్లు పాల్గొంటున్నారు. ఈ టోర్నమెంట్లో గురుగ్రామ్ థండర్ తరఫునఆడుతున్న పుజారా దుబాయ్ రాయల్స్తో జరిగిన మ్యాచ్లో పుజారా 60 బంతుల్లో 14 ఫోర్లు, ఒక సిక్సు సాయంతో 99 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. మరోవైపు విఖర్ ధవన్ కూడా చెలరేగిపోయాడు మంగళవారం మహారాష్ట్ర టైకూన్స్తో జరిగిన మ్యాచ్లో దుబాయ్ రాయల్స్ తరఫున శిఖర్ ధవన్ 48 బంతుల్లో 4 ఫోర్లు, 9 సిక్సుల సాయంతో 99 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు. ధవన్, పుజారా ఈ టోర్నీలో సత్తా చాటడం ఇదే తొలిసారి కాదు. దీనికి ముందు వేర్వేరు మ్యాచ్ల్లోనూ ఈ ఇద్దరూ చెలరేగిపోయారు. తలో హాఫ్ సెంచరీ సాధించి, తమతమ జట్ల విజయాలకు దోహదపడ్డారు.
ఏపీలో రాష్ట్రపతి పాలన విధించండి
ప్లకార్డులు చేతపట్టి పార్లమెంటు వద్ద ఆందోళనకు దిగిన వైసీపీ ఎంపీలు కేంద్రం జోక్యం చేసుకోవాలని డిమాండ్ఏపీలో రాష్ట్రపతి పాలన విధించాలని పార్లమెంట్ ఎదుట వైసీపీ ఎంపీలు ప్లకార్డులు చేతపట్టి ఆందోళనకు దిగారు. ఏపీలో ఆటవిక పాలన కొనసాగుతోందని వారు నినాదాలు చేశారు. రాష్ట్రంలో శాంతి భద్రతల విషయంలో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని… అవసరమైతే ఏపీలో రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్ చేశారు.మాజీ మంత్రులు అంబటి రాంబాబు, జోగి రమేశ్ ల నివాసాలపై దాడుల నేపథ్యంలో వైసీపీ […] The post ఏపీలో రాష్ట్రపతి పాలన విధించండి appeared first on Visalaandhra .
TDP : నోటికి తాళం వేసుకున్నారా.. పదవులుంటేనే పెదవి విప్పుతారా?
తెలుగుదేశం పార్టీ వాయిస్ లేక ఇబ్బందులు పడుతుంది
అమల్లోకి వచ్చిన బ్యాగేజీ నిబంధనలు-2026
మహిళలకు 40 గ్రాముల వరకు. .. పురుషులకు 20 గ్రాముల వరకువిదేశాల నుంచి పసిడి ఆభరణాలు తెచ్చుకునేందుకు గరిష్ఠ పరిమితి ఇది విదేశాల నుంచి మనదేశానికి వచ్చే ప్రయాణికులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. మహిళా ప్రయాణికులు 40 గ్రాముల వరకు, పురుషులు 20 గ్రాముల వరకు బంగారు ఆభరణాలను సుంకం లేకుండా తీసుకురావచ్చని పేర్కొంది. అయితే వీరు ఏడాదికి పైగా విదేశాల్లో నివసిస్తూ, తిరిగి వస్తున్న వారు లేదా భారత సంతతి పర్యాటకులైనా కావచ్చు. గమనించాల్సిన […] The post అమల్లోకి వచ్చిన బ్యాగేజీ నిబంధనలు-2026 appeared first on Visalaandhra .
పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ
–పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ చేసిన ఎమ్మార్వో నాగరాజు నాయక్ విశాలాంధ్ర – నిడదవోలు : తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు మండలం అట్లపాడు గ్రామ పరిధిలోని వ్యవసాయ పట్టాదారులకు పట్టాదారు పాస్ పుస్తకాలను నిడదవోలు ఎమ్మార్వో నాగరాజు నాయక్ పంపిణీ చేశారు.ఈ సందర్భంగా నాగరాజు నాయక్ మాట్లాడుతూ రైతులకు భూ హక్కుల భద్రత కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. పట్టాదారు పాస్ పుస్తకాల ద్వారా రైతులకు రుణాలు పొందడం, పంటల బీమా వంటి ప్రభుత్వ పథకాలు సులభంగా అందుబాటులోకి […] The post పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ appeared first on Visalaandhra .
AP |ప్రజా కళలను ప్రోత్సహించాలి..
AP | ప్రజా కళలను ప్రోత్సహించాలి.. ప్రజా నాట్యమండలి మహాసభలకు ఏర్పాట్లు షురూపి
Campaign |గల్లీ నుంచి ఢిల్లీ దాకా మోడీ నాయకత్వాన్ని బలపరుద్దాం
గల్లీ నుంచి ఢిల్లీ దాకా మోడీ నాయకత్వాన్ని బలపరుద్దాం Campaign | వనపర్తి,
-రోటరీ క్లబ్ ప్రతినిధులు ననాగభూషణ, రేందర్ రెడ్డి విశాలాంధ్ర ధర్మవరం: పట్టణములోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల (వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ఎదురుగా) లో ఈనెల 8వ తేదీ ఆదివారం ఉదయం ఏడు గంటల నుండి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఉచిత కంటి ఆపరేషన్ల వైద్య శిబిరమును నిర్వహిస్తున్నట్లు రోటరీ క్లబ్ అధ్యక్షులు నాగభూషణ కోశాధికారి నరేందర్ రెడ్డి కార్యదర్శి విజయభాస్కర్ క్యాంపు చైర్మన్ చంద్రశేఖర్ తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా పట్టణ, […] The post 8న ఉచిత కంటి వైద్య శిబిరం appeared first on Visalaandhra .
తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఇక ‘కామన్ బిల్’ అమలు చేయాలని నిర్ణయించింది
పార్లమెంటు ఆవరణలో వైసీపీ నిరసన
పార్లమెంటు ఆవరణలో వైసీపీ నిరసనలకు దిగింది.
HYD |కేబుల్ బ్రిడ్జిపై బైకు దగ్ధం
HYD | కేబుల్ బ్రిడ్జిపై బైకు దగ్ధం HYD | వెబ్ డెస్క్,
AP | ఆగ్రహించిన టీడీపీ నేతలు.. AP | ఘంటసాల, ఆంధ్రప్రభ :
హుస్సేన్ సాగర్లో దూకి యువతి ఆత్మహత్య
హైదరాబాద్: మేడ్చల్ జిల్లా లో దారుణం చోటు చేసుకుంది. తల్లికి ఉన్న వైకల్యం వల్ల తనకు వివాహం జరగడం లేదని హుస్సేన్ సాగర్లో దూకి యువతి ఆత్మహత్య చేసుకుంది. ఆదివారం రాత్రి నీటిపై తేలుతూ లభ్యమైన మృతదేహం లభ్యమైంది. కండ్లకోయకు చెందిన తోష్నివాల్ విజయలక్ష్మి(26)కూకట్ పల్లి పరిధిలోని మైత్రి నగర్లో మతిస్థిమితం సరిగ్గా లేని తన తల్లితో ఉంటూ ఐటీ సంస్థలో ఉద్యోగం చేస్తుంది. ఇటీవల వివాహ సంబంధాలు రాగా.. మతిస్థిమితం లేని తన తల్లి తనతో పాటే ఉంటుందని విజయలక్ష్మి నిబంధన పెట్టడంతో పెళ్లికి నిరాకరిస్తున్నారు. దీంతో తీవ్ర మనోవేదనకు గురై శనివారం సాయంత్రం ఇంట్లో నుండి బయటకు వెళ్లి ఆత్మహత్యకు పాల్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.
షర్మిలరెడ్డి జిల్లా పర్యటనను జయప్రదం చేయండి
–కాంగ్రెస్ పార్టీ నాయకులు తుంపర్తి పరమేష్ విశాలాంధ్ర ధర్మవరం:జాతీయ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి లోక్ సభ ప్రతిపక్ష నేత శ్రీ రాహుల్ గాంధీ ఆదేశాల మేరకు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు షర్మిల రెడ్డి తలపెట్టిన కార్యక్రమం మహాత్మా గాంధీ ఉపాధి హామీ పతకం పరిరక్షణ యాత్ర ఈనెల 4 వ తేదిన షర్మిల రెడ్డి పర్యటన ధర్మవరం నియోజకవర్గం లో ముస్టురు, కొత్తచెరువు జరగబోయే బహిరంగ సభలో పాల్గొంటున్నారు అని కాంగ్రెస్ పార్టీ నాయకులు […] The post షర్మిలరెడ్డి జిల్లా పర్యటనను జయప్రదం చేయండి appeared first on Visalaandhra .
Couple friendly |ట్రైలర్ రిలీజ్..
Couple friendly | ట్రైలర్ రిలీజ్.. Couple friendly | ఆంధ్రప్రభ వెబ్
Jogipeta |సొంత పథకాలతో ముందుకొస్తున్న..
Jogipeta | సొంత పథకాలతో ముందుకొస్తున్న.. Jogipeta | జోగిపేట, ఆంధ్రప్రభ :
Telangana |ఖరారైన జగిత్యాల కాంగ్రెస్ టిక్కెట్లు.
Telangana | ఖరారైన జగిత్యాల కాంగ్రెస్ టిక్కెట్లు. Telangana | జగిత్యాల, ఆంధ్రప్రభ
అభ్యర్థులు వాహనాల ద్వారా ఓటర్లను పోలింగ్ బూత్కు తరలించడం నేరమని రాష్ట్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది
Telangana : నేడు నామినేషన్ల ఉపసంహరణకు లాస్ట్ ఛాన్స్
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణకు ఈరోజు ఆఖరు తేదీ
బహిరంగ మూత్ర విసర్జన చేసినా చెత్త వేసినా... RV కర్ణన్ #GHMC #Karnan #Hyderabad #CleanDrive
Dharna |అద్వాన్నపు రహదారిని మరమ్మతు చేయాలని ధర్నా..
బచ్చన్నపేట, ఆంధ్రప్రభ : బచ్చన్నపేట మండల కేంద్రంలోని అద్వాన్నపు రహదారికి వెంటనే మరమ్మతు
Couple Friendly Trailer Hints an emotionally packed Love Story
Actor Santosh Soban is gearing up to charm audiences with his upcoming romantic entertainer *Couple Friendly*, featuring Manasa Varanasi as the female lead. Marking a fresh turn in his career, Santosh steps into a pleasant, emotionally rooted love story that aims to strike a chord with viewers across age groups. The film is backed by […] The post Couple Friendly Trailer Hints an emotionally packed Love Story appeared first on Telugu360 .
అనారోగ్యంతో మంథని మాజీ ఎమ్మెల్యే రామ్ రెడ్డి మృతి
మంథని, (జనంసాక్షి) : పెద్దపల్లి జిల్లా మంథని మాజీ ఎమ్మెల్యే చంద్రుపట్ల రామ్ రెడ్డి …
ప్రభుత్వ ఉద్యోగం కావాలా? అయితే వెంటనే ఈ పనిచేయాల్సిందే
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అభ్యర్థులకు అలెర్ట్ చేసింది
Pawan Kalyan Issues Stern Warning, Questions Nagababu and Party Leaders’ Silence
Deputy Chief Minister Pawan Kalyan has delivered one of his strongest internal warnings yet to Janasena Party leaders. Speaking at a crucial party meeting, he made it clear that positions of power are meant for service, not comfort. His sharp message reflected growing frustration over the silence from party representatives on key political controversies. Pawan […] The post Pawan Kalyan Issues Stern Warning, Questions Nagababu and Party Leaders’ Silence appeared first on Telugu360 .
Hyderabad : రంజాన్కు ముందే షాపింగ్ జోరు – పాతబస్తీలో సందడి
పవిత్రమైన రంజాన్ మాసానికి రెండు వారాలే ఉండటంతో నగరంలోని పాతబస్తీ ప్రాంతాల్లో షాపింగ్ సందడి మొదలైంది
injuries |కోతుల దాడిలో ఒకరికి తీవ్ర గాయాలు…
injuries | బిక్కనూర్, ఆంధ్రప్రభ : మండలంలోని పెద్ద మల్లారెడ్డి గ్రామానికి చెందిన
ఉపసర్పంచ్ ల సంఘం జిల్లా అధ్యక్షులుగా పుట్టపాక తిరుపతి.
దండేపల్లి, ఫిబ్రవరి3( జనం సాక్షి): మంచిర్యాల జిల్లా ఉపసర్పంచ్ ల సంఘం జిల్లా అధ్యక్షులుగా దండేపల్లి మండల …
MLA |అంత్యక్రియల్లో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే..
MLA | బిక్కనూర్, ఆంధ్రప్రభ : మండలంలోని బస్వాపూర్ గ్రామంలో మంగళవారం జరిగిన
కాకాణి గోవర్ధన్ రెడ్డిపై రెండు కేసులు
నెల్లూరు జిల్లా వైసీపీ నేత కాకాణి గోవర్ధన్ రెడ్డిపై రెండు కేసులు నమోదయ్యాయి
బీసీల రాజ్యాధికారమే టీఆర్పీ లక్ష్యం
సూర్యాపేట (జనంసాక్షి): సూర్యాపేట మున్సిపల్ ఎన్నికలలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ తరఫున పోటీ చేస్తున్న వార్డు కౌన్సిలర్ అభ్యర్థులకు …
కోఠీలో దోపిడీ అది యూపీ ముఠా పనే! #Crime #Hyderabad #CityPolice #Koti
Sukumar’s Touch for Ram Charan’s Peddi
Ram Charan’s Peddi is one of the most awaited films of the year. The first single ‘Chikiri Chikiri’ is a stupendous hit and the song alone generated the needed buzz on the film. The asking prices for the theatricals are quite high and the makers have closed the non-theatrical deals. The movie is expected to […] The post Sukumar’s Touch for Ram Charan’s Peddi appeared first on Telugu360 .
Ys Jagan : రేపు గుంటూరు, విజయవాడల్లో జగన్ పర్యటన
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రేపు గుంటూరు, విజయవాడల్లో పర్యటించనున్నారు
AP | ఆస్తి తగాదాలే కారణమా…? AP | వెబ్ డెస్క్, ఆంధ్రప్రభ
నేడు జోగి బ్రదర్స్ బెయిల్ రద్దు పిటీషన్ విచారణ
మద్యం కేసులో జోగి బ్రదర్స్ బెయిల్ రద్దు చేయాలని సిట్ పిటిషన్ నేడు విచారణ జరగనుంది.
Ramadan : ఈ నెలలోనే రంజాన్ మాసం
ముస్లింల పవిత్ర మాసమైన రంజాన్ ఈ ఏడాది ఫిబ్రవరి 18వ తేదీ లేదా 19వ తేదీన ప్రారంభమయ్యే అవకాశం ఉం
ویڈیو آسام کا نہیں بلکہ بنگلہ دیش کا ہے، اور اس میں ایک یوٹیوبر مولانا بچوں کو نرمی سے اسلامی اقدار کے بارے میں آگاہ کر رہے ہیں
HYD | ఎందుకంటే…. HYD | వెబ్ డెస్క్, ఆంధ్రప్రభ : పెళ్లి
Savalyapuram |పరుగుల ధీరుడు.. పతకాల సూరుడు..
Savalyapuram | శావల్యాపురం, ఆంధ్రప్రభ : పరుగుల ధీరుడు.. పతకాల సూరుడు… ఆర్మీ
Cricket | HCA కొత్త అధ్యక్షుడిగా అమర్నాథ్..
Cricket | HCA కొత్త అధ్యక్షుడిగా అమర్నాథ్.. Cricket |వెబ్ డెస్క్, ఆంధ్రప్రభ
Former Prime Minister |షేక్ హసీనాకు 10ఏళ్ల జైలు శిక్ష..
Former Prime Minister | వెబ్ డెస్క్, ఆంధ్రప్రభ : బంగ్లాదేశ్ మాజీ
TG |‘పాలరాజు’కు డైరీ ఫామ్ చైర్మన్ పట్టం..
TG | ‘పాలరాజు’కు డైరీ ఫామ్ చైర్మన్ పట్టం.. TG |మంచిర్యాల ప్రతినిధి,
Tiger | అప్రమత్తమైన కొలనుపాక Tiger | ఆలేరు, ఆంధ్రప్రభ : యాదాద్రి
నేడు హైదరాబాద్ కు కిషన్ రెడ్డి
నేడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హైదరాబాద్ కు రానున్నారు
ఆయుష్మాన్ కార్డు ఉంటే జీవితానికి భరోసా.. కార్డు ఎలా పొందాలంటే?
ఆయుష్మాన్ కార్డు ఉంటే ఉచితంగా ఐదు లక్షల రూపాయల వరకూ వైద్యం అందతుంది
నేడు అంబటి కస్టడీ పిటీషన్ పై విచారణ
మాజీ మంత్రి అంబటి రాంబాబు కస్టడీ పిటషన్ పై గుంటూరు కోర్టులో విచారణ జరగనుంది
నేడు రైల్వే కోడూరు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ పై పార్టి నియమించిన కమిటీ విచారణ జరపనుంది

28 C