SENSEX
NIFTY
GOLD
USD/INR

Weather

29    C
... ...View News by News Source

ಕಾಶ್ಮೀರದಲ್ಲಿ, ಭಾರೀ ಆಲಿ ಕಲ್ಲುಗಳು ಬಿದ್ದು ಕಾರ್‌ ಪುಡಿಪುಡಿ ಎಂದು ಎಐ ವಿಡಿಯೋ ಹಂಚಿಕೆ

ಕಾಶ್ಮೀರದಲ್ಲಿ, ಭಾರೀ ಆಲಿ ಕಲ್ಲುಗಳು ಬಿದ್ದು ಕಾರ್‌ ಪುಡಿಪುಡಿ ಎಂದು ಎಐ ವಿಡಿಯೋ ಹಂಚಿಕೆ

తెలుగు పోస్ట్ 8 Feb 2026 2:16 pm

8వ వార్డులో కాంగ్రెస్ జోరుగా ప్రచారం

మక్తల్ , ఆంధ్రప్రభ : మక్తల్ మున్సిపాలిటీ అభివృద్ధి చేసుకుందాం మంత్రి డాక్టర్

ప్రభ న్యూస్ 8 Feb 2026 1:59 pm

అగ్ని ప్రమాదంపై తరువాత వివరాలు వెల్లడిస్తాం: శిఖాగోయల్

హైదరాబాద్: నాంపల్లి లో జరిగిన అగ్నిప్రమాదంపై ఎఫ్ఎస్ఎల్ ల్యాబ్, ట్రైనింగ్ హాల్ కు, లైబ్రరీ, హెచ్ఆర్ డి రూమ్ కు మంటలు వ్యాపించాయని డైరెక్టర్ శిఖాగోయల్ తెలిపారు. ఎఫ్ఎస్ఎల్ లో అగ్ని ప్రమాదంపై పోలీసులకు ఫిర్యాదు చేశామని అన్నారు. ఎఫ్ఎస్ఎల్ ల్యాబ్ అగ్నిప్రమాదంపై శిఖాగోయల్  మీడియాతో మాట్లాడారు. శనివారం 10.08 గం.లకు అగ్నిప్రమాదం జరిగిందని, ఫైర్ సిబ్బంది మధ్యాహ్నం 1.30 గం.లకు మంటలు ఆర్పేశారని అన్నారు. ప్రమాదానికి కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని, జరిగిన నష్టంపై అధికారులు అంచనాలు రూపొందిస్తున్నారని తెలియజేశారు. అగ్ని ప్రమాదంపై కొందరు అసత్యాలు, రెండు కీలక కేసుల్లోని ఆధారాలు కాలిపోయాయని దుష్ప్రచారం ప్రచారం చేస్తున్నారని, అగ్ని ప్రమాదంపై అంచనాలకు వచ్చాక వివరాలు వెల్లడిస్తామని శిఖాగోయల్ పేర్కొన్నారు. కీలకమైన కేసులకు సంబంధించిన సామగ్రిని గతంలోనే కోర్టుకు అప్పగించామని, 2015 నాటి ఎసిబి కేసు విషయంలో దుష్ప్రచారం జరుగుతోందని విమర్శించారు. 2015 నాటి ఎసిబి కేసుకు సంబంధించిన ఏ సామగ్రి తమ వద్ద లేదని, పంజాగుట్ట పిఎస్ లో నమోదైన కేసులోనూ ఆధారాలు కోర్టుకు ఇచ్చామని అన్నారు. 2024 వరకు సేకరించిన 136 ఆధారాల్లో 7 మినహా అన్నీ కోర్టుకు ఇచ్చేశామని, పలు పరికరాలు పరిశీలించి వెంటనే కోర్టుకు నివేదికలు ఇచ్చామని అన్నారు. చాలా సమాచారాన్ని ఎఫ్ఎస్ఎల్ సురక్షితంగా పునరుద్ధరిస్తుందని, ఏదైనా జరిగితే ఎస్ఎఫ్ఎల్ టీమ్ సమాచారాన్ని పునరుద్ధరిస్తుందని శిఖాగోయల్ స్పష్టం చేశారు.

మన తెలంగాణ 8 Feb 2026 1:56 pm

Urea |అక్రమల కట్టడికే యాప్ ద్వారా యూరియా విక్రయం

Urea | ఎడపల్లి, ఆంధ్రప్రభ : రైతులు సాంకేతికతను అందిపుచ్చుకుని సాగులో ముందడుగు

ప్రభ న్యూస్ 8 Feb 2026 1:53 pm

మరోసారి ఆదరించండి అభివృద్ధి చేసి చూపిస్తా

మరోసారి ఆదరించండి అభివృద్ధి చేసి చూపిస్తా 10 వార్డు అభ్యర్థి పనాస రాజు

ప్రభ న్యూస్ 8 Feb 2026 1:52 pm

మూడో వికెట్ కోల్పోయిన కివీస్

చెన్నై: వరల్డ్ కప్‌లో భాగంగా న్యూజిలాండ్-అప్ఘానిస్థాన మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో కివీస్ జట్టు 11 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 101 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. ఇంకా 54 బంతుల్లో 82 పరుగులు చేయాల్సి ఉంది. తొలుత బ్యాటింగ్ చేసి అప్ఘాన్ జట్టు 183 పరుగుల లక్ష్యాన్ని కివీస్ జట్టు ముందు ఉంచింది. న్యూజిలాండ్ బ్యాట్స్ మెన్ గ్లెన్ ఫిలీఫ్స్ 42 పరుగులు చేసి రషీద్ ఖాన్ బౌలింగ్ లో క్లీన్ బౌల్డయ్యాడు. ఫిన్ అలెన్ ఒక పరుగు చేసి ముజీబ్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డయ్యాడు. రచిన్ రవీంద్ర పరుగులేమీ చేయకుండా డకౌట్ రూపంలో వెనుదిరిగాడు.  ప్రస్తుతం క్రీజులో టిమ్ సీఫర్ట్(33), మార్క్ చాపమన్(10) పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు. 

మన తెలంగాణ 8 Feb 2026 1:52 pm

24వ డివిజన్‌కు అభివృద్ధి బాటలు…

మహబూబ్ నగర్, ఆంధ్రప్రభ : పాలమూరు నగర పాలక సంస్థ పరిధిలోని 24వ

ప్రభ న్యూస్ 8 Feb 2026 1:44 pm

TG |కాంగ్రెస్ పార్టీలో చేరికలు

TG | కాంగ్రెస్ పార్టీలో చేరికలు TG | రామన్నపేట, ఆంధ్రప్రభ :

ప్రభ న్యూస్ 8 Feb 2026 1:42 pm

9వ వార్డు అభివృద్దే నా ధ్యేయం..

క్యాతనపల్లి, ఆంధ్రప్రభ : క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 9వ,వార్డు అభివృద్ధికై పాటుపడతానని గుర్రం

ప్రభ న్యూస్ 8 Feb 2026 1:42 pm

UTF |పేరుకుపోతున్న బకాయిలు వెంటనే చెల్లించాలి

UTF | పేరుకుపోతున్న బకాయిలు వెంటనే చెల్లించాలి UTF | శావల్యాపురం, ఆంధ్రప్రభ

ప్రభ న్యూస్ 8 Feb 2026 1:39 pm

AP |వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కార్యాచరణ..

AP | వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కార్యాచరణ.. కమిటీల పూర్తి, కార్యకర్తల

ప్రభ న్యూస్ 8 Feb 2026 1:38 pm

మక్తల్ అభివృద్ధి బీజేపీతోనే సాధ్యం..

మక్తల్ , ఆంధ్రప్రభ : మక్తల్ మున్సిపాలిటీ అభివృద్ధి కేవలం బిజెపితోనే సాధ్యమని

ప్రభ న్యూస్ 8 Feb 2026 1:35 pm

రెండో వికెట్ కోల్పోయిన న్యూజిలాండ్

చెన్నై: వరల్డ్ కప్‌లో భాగంగా న్యూజిలాండ్-అప్ఘానిస్థాన మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో కివీస్ జట్టు ఏడు ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 66 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. తొలుత బ్యాటింగ్ చేసి అప్ఘాన్ జట్టు 183 పరుగుల లక్ష్యాన్ని కివీస్ జట్టు ముందు ఉంచింది. ఫిన్ అలెన్ ఒక పరుగు చేసి ముజీబ్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డయ్యాడు. రచిన్ రవీంద్ర పరుగులేమీ చేయకుండా డకౌట్ రూపంలో వెనుదిరిగాడు. ప్రస్తుతం క్రీజులో టిమ్ సీఫర్ట్(33), గ్లెన్ ఫిలీఫ్స్(30) పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు. 

మన తెలంగాణ 8 Feb 2026 1:34 pm

AP |రెండు ఎద్దులను రక్షించిన ట్రాఫిక్ పోలీసులు..

AP | రెండు ఎద్దులను రక్షించిన ట్రాఫిక్ పోలీసులు.. వీఎంసీ సహకారంతో డ్రెయినేజీ

ప్రభ న్యూస్ 8 Feb 2026 1:25 pm

Eluru |వెట్టిచాకిరీ నిర్మూలనతోనే నవసమాజ నిర్మాణం..

Eluru | వెట్టిచాకిరీ నిర్మూలనతోనే నవసమాజ నిర్మాణం.. Eluru | ఏలూరు, ఆంధ్రప్రభ

ప్రభ న్యూస్ 8 Feb 2026 1:20 pm

వినూత్న రీతిలో ప్రచారం..

ఆలేరు, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మున్సిపల్ కేంద్రంలోని నాలుగో

ప్రభ న్యూస్ 8 Feb 2026 1:20 pm

ఆలేరు నాలుగో వార్డులో తేరాల మంజుల ప్రచారం

ఆలేరు, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మున్సిపల్ పరిధిలోని నాలుగో

ప్రభ న్యూస్ 8 Feb 2026 1:17 pm

Vijayawada |ఇంద్రకీలాద్రిపై శాస్త్రోక్తంగా సూర్యోపాసన సేవ

Vijayawada | ఇంద్రకీలాద్రిపై శాస్త్రోక్తంగా సూర్యోపాసన సేవ లోక కళ్యాణం కోసం ప్రత్యేక

ప్రభ న్యూస్ 8 Feb 2026 1:16 pm

తడి అందాలతో సెగలు పుట్టిస్తున్న సీరియల్ నటి

నటి కరుణ భూషణ్ తడి అందాలు నెట్టింట్లో అరాచకంగా ఉన్నాయి                        

మన తెలంగాణ 8 Feb 2026 1:15 pm

Viral: Suriya and Karthi Meet Jagan at Chennai Wedding

Tamil actors Suriya and Karthi met YSR Congress Party chief and former Andhra Pradesh Chief Minister Y. S. Jagan Mohan Reddy during a family wedding in Chennai. The brief interaction quickly caught public attention and is now trending online. Jagan is in Chennai to attend the wedding of Sahil, son of Anil Reddy, at a […] The post Viral: Suriya and Karthi Meet Jagan at Chennai Wedding appeared first on Telugu360 .

తెలుగు 360 8 Feb 2026 1:12 pm

TG |యునైటెడ్ పాఠశాలలో అలరించిన సైన్స్ ఫెయిర్

TG | యునైటెడ్ పాఠశాలలో అలరించిన సైన్స్ ఫెయిర్ TG | కరీంనగర్,

ప్రభ న్యూస్ 8 Feb 2026 1:07 pm

AP |జగ్గా ఫాండేషన్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం

AP | జగ్గా ఫాండేషన్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం మాక్స్ విజన్

ప్రభ న్యూస్ 8 Feb 2026 1:04 pm

అభివృద్ధి చేసే నాయకునికి ఓటు వేయండి

జనగామ, ఆంధ్రప్రభ : రాష్ట్రాలు అభివృద్ధి జరగాలంటే కేంద్రం చేతిలోనే ఉందని, మున్సిపల్

ప్రభ న్యూస్ 8 Feb 2026 1:02 pm

మళ్లీ వచ్చేది బిఆర్ఎస్ ప్రభుత్వమే : కెటిఆర్

 హైదరాబాద్: కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేయడం లేదని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ఆరోపించారు. ఆడబిడ్డలకు తులం బంగారం ఇస్తామని మోసం చేశారని అన్నారు. వికారాబాద్ జిల్లా తాండూరులో మున్సిపల్ ఎన్నికల ప్రచారం సందర్భంగా ఇందిరా చౌక్ దగ్గర కార్నర్ లో కెటిఆర్ మాట్లాడారు. రైతు భరోసాను సిఎం రేవంత్ రెడ్డి ఎగ్గొట్టారని, ఉద్యోగాల పేరుతో యువతను కాంగ్రెస్ మోసం చేసిందని విమర్శించారు. రేవంత్ పాలనలో యూరియా కష్టాలు తప్పడం లేదని, ఆరుగ్యారెంటీల పేర్లుతో ప్రజల్ని మోసం చేశారని కెటిఆర్ మండిపడ్డారు. 100 రోజుల్లో హామీలు అమలు చేస్తామని రేవంత్ ప్రగాల్భాలు పలికారని, బతుకమ్మ చీర లేదు.. మాజీ సిఎం కెసిఆర్ కిట్ లేదని ధ్వజమెత్తారు. తాండూరు ప్రజలకు బిఆర్ఎస్ నేత రోహిత్ రెడ్డి అండగా ఉంటారని, మళ్లీ వచ్చేది బిఆర్ఎస్ ప్రభుత్వమేనని తెలియజేశారు. రేవంత్ కు నిజాయితీ ఉంటే నర్సింగ్ కాలేజ్ కు నిధులు విడుదల చెయ్ అని డిమాండ్ చేశారు. రైతు బంధు అడిగితే.. లాగులో తొండలు ఇడుస్తా అంటారని ఎద్దేవా చేశారు. ఎన్ని కేసులు పెట్టిన భయపడమని, 420 హామీలు అమలు అయ్యే దాక ప్రశ్నిస్తునే ఉంటామని పేర్కొన్నారు. రేవంత్ అధికారంలోకి వచ్చి అన్ని పథకాలను రద్దు చేశారని, చిన్న పరిశ్రమలపై కరెంట్ బిల్లు భారం మోపి వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రెండేళ్ల క్రితం ఎన్నికల్లో ప్రజలు మోసపోయారని, మున్సిపల్ ఎన్నికల్లో మరోసారి మోసపోవద్దని కోరారు. రెండోసారి కూడా మోసపోతే మీదే తప్పవుతుందని కెటిఆర్ సూచించారు. 

మన తెలంగాణ 8 Feb 2026 12:36 pm

ప్రజల మధ్యే ఉంటూ ప్రజల కోసం పనిచేస్తా

ప్రజల మధ్యే ఉంటూ ప్రజల కోసం పనిచేస్తా సంగారెడ్డి ప్రతినిధి, ఫిబ్రవరి 8

ప్రభ న్యూస్ 8 Feb 2026 12:27 pm

26wards |తోక ముడిచిన సింహం.. చేతులెత్తేసిన లీడర్

26wards | ఆర్థిక తోడ్పాటు కోసం అభ్యర్థుల ఎదురు చూపులు 26wards |

ప్రభ న్యూస్ 8 Feb 2026 12:26 pm

అమూల్యమైన ఓటువేస్తే అందుబాటులో ఉండి అభివృద్ధి చేస్తా

అమూల్యమైన ఓటువేస్తే అందుబాటులో ఉండి అభివృద్ధి చేస్తా నస్పూర్, ఆంధ్రప్రభ 8(ఆంధ్రప్రభ) అమూల్యమైన

ప్రభ న్యూస్ 8 Feb 2026 12:17 pm

అభివృద్ధి చేస్తా ..ఆదరించి గెలిపించండి.

అభివృద్ధి చేస్తా ..ఆదరించి గెలిపించండి. మంత్రి సీతక్క కృషితో నిధులు తీసుకొస్తా.20వ వార్డును

ప్రభ న్యూస్ 8 Feb 2026 12:12 pm

యాచారంలో బైక్‌ను ఢీకొట్టిన ఆర్‌టిసి బస్సు: ఒకరు మృతి

యాచారం: రంగారెడ్డి యాచారం మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్‌ను ఆర్‌టిసి బస్సు ఢీకొట్టడంతో వ్యక్తి మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... వెంకటేశ్వరతండాకు చెందిన జటావత్ హరియా(47) బైక్‌పై యాచారం మండలం కేంద్రంలోని గౌరెల్లి చౌరస్తా దగ్గర యూటర్న్ తీసుకుంటున్నాడు. దేవరకొండ డిపోకు చెందిన బస్సు వేగంగా వచ్చి హరియాను ఢీకొట్టింది. అతడు ఘటనా స్థలంలోనే మృతి చెందాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. యాచారం బస్టాఫ్ లేదని ఆర్‌టిసి డ్రైవర్ అతివేగంగా బస్సు నడిపాడని గ్రామస్థులు ఆరోపణలు చేశారు. మృతుడి కుటుంబానికి న్యాయం చేయలేదని గ్రామస్థులు ఆందోళనకు దిగారు. 

మన తెలంగాణ 8 Feb 2026 12:12 pm

34 వార్డులు.. 173 మంది అభ్యర్థులు.. బరిలో నిలిచేది ఎవరు?

34 వార్డులు.. 173 మంది అభ్యర్థులు.. బరిలో నిలిచేది ఎవరు? కాంగ్రెస్ వర్సెస్

ప్రభ న్యూస్ 8 Feb 2026 12:06 pm

మాజీ కౌన్సిలర్ వెంకన్నను… ఓటు అభ్యర్థిస్తున్న కాంగ్రెస్ కౌన్సిలర్ అభ్యర్థి వెంకన్న

మాజీ కౌన్సిలర్ వెంకన్నను… ఓటు అభ్యర్థిస్తున్న కాంగ్రెస్ కౌన్సిలర్ అభ్యర్థి వెంకన్న 1

ప్రభ న్యూస్ 8 Feb 2026 12:01 pm

TG |బాల్య దశ నుంచే దేశ భక్తిని పెంపొందించాలి

TG | బాల్య దశ నుంచే దేశ భక్తిని పెంపొందించాలి TG |వర్ని,

ప్రభ న్యూస్ 8 Feb 2026 11:57 am

విద్యార్ధుల వేదన పవన్ కల్యాణ్ ను కదిలించింది

సామాజిక మాధ్యమాల్లో వీడియో చూసి స్పందించిన ఉప ముఖ్యమంత్రి తక్షణమే గజ్జలవారిపల్లికి రోడ్డు మంజూరు రోడ్డు కావాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ను కోరుతూ సామాజిక మాధ్యమాల్లో వీడియో పోస్ట్ చేసిన గజ్జలవారిపల్లి విద్యార్ధులు అమరావతి: పవన్ సర్.. మా ఊరికి రోడ్డు వేయండి అంటూ విద్యార్ధులు సామాజిక మాధ్యమాల ద్వారా పంపిన సందేశం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ను కదిలించింది. బురద రోడ్డులో ప్రతి రోజు స్కూలుకు వెళ్లడానికి వారు పడుతున్న ఇబ్బందులు, వారి ఆవేదన చూసి చలించిపోయారు. తక్షణమే అధికారులతో వివరాలు తెప్పించుకుని రోడ్డు మంజూరు చేయించారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కొండాపురం మండల పరిధిలోని గజ్జలవారిపల్లి గ్రామానికి చెందిన పాఠశాల విద్యార్ధులు రోడ్డు లేక స్కూలుకు వెళ్లేందుకు తాము పడుతున్న ఇబ్బందులు చెప్పుకుంటూ సోషల్ మీడియాలో లో పెట్టిన వీడియో సందేశం శుక్రవారం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి వచ్చింది. ఆ జిల్లా కలెక్టర్ తో మాట్లాడారు. అంచనాలు రూపొందించి తక్షణం రోడ్డు మంజూరు చేయాలని ఆదేశించారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాలతో 1.6 కిలోమీటర్ల రోడ్డు నిర్మాణానికి రూ. 86 లక్షలతో అంచనాలతో శాంక్షన్ ఆర్డర్ వచ్చింది. ఈ రోడ్డు నిర్మాణం పూర్తయితే గజ్జలవారిపల్లె నుంచి నిత్యం స్కూళ్లకి వెళ్లే విద్యార్ధులు, పంట పొలాలకి వెళ్లే రైతుల వెతలు తీరనున్నాయి. ఇప్పటికే ఉదయగిరి నియోజకవర్గంలో రూ. 55 కోట్లతో రోడ్లు కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత ఉదయగిరి నియోజకవర్గం పరిధిలో ఇప్పటికే పల్లెపండగ 1.0, పల్లెపండగ 2.0తో పాటు సాస్కీ నిధులతో సుమారు రూ. 55 కోట్ల విలువ చేసే రోడ్లు అభివృద్ధి చేశారు. నెల్లూరు జిల్లా పరిధిలో ఆ నియోజకవర్గంలో మొత్తం 641 రోడ్లు నిర్మాణం చేపట్టారు. పల్లెపండగ 1.0లో రూ. 26.6 కోట్లతో 437 రోడ్ల పనులు, 2.0లో 200 రోడ్ల పనులు నిర్మాణం చేపట్టారు. సాస్కీ నిధులతో మరో నాలుగు ప్రధాన రహదారుల నిర్మాణం చేపట్టనున్నారు. సాస్కీ నుంచి మొత్తం రూ. 9 కోట్లు వెచ్చించారు. ఈ నిధులతో దుత్తలూరు మండల పరిధిలోని డికేడీ రోడ్డు నుంచి కొత్తపేట మధ్య 6.5 కిలోమీటర్లు, కొండాపురం మండల పరిధిలో నేకునంపేట, ఇసుకపాలెం మధ్య 5.8 కిలోమీటర్లు, సీతారాంపురం మండల పరిధిలో కేయూఎస్ రోడ్డు, దేవిశెట్టిపల్లి మధ్య, వింజమూరు మండల పరిధిలో రావిపాడు అప్రోచ్ రోడ్డుల నిర్మాణానికి అనుమతులు మంజూరయ్యాయి. ఈ రోజు గజ్జలవారిపల్లి విద్యార్థుల అభ్యర్ధనతో ఉప ముఖ్యమంత్రి ఆదేశంతో ఈ రోడ్డును అదనంగా మంజూరు చేశారు.

మన తెలంగాణ 8 Feb 2026 11:51 am

District SP |హైవేపై రోడ్డు ప్రమాదాల నివారణకు ‘స్టాప్‌ వాష్‌ అండ్‌ గో’ కార్యక్రమం..

District SP | హైవేపై రోడ్డు ప్రమాదాల నివారణకు ‘స్టాప్‌ వాష్‌ అండ్‌

ప్రభ న్యూస్ 8 Feb 2026 11:50 am

TG |జాతీయ అవార్డుకు ఎంపికైన ఇప్పలపల్లె..

TG | జాతీయ అవార్డుకు ఎంపికైన ఇప్పలపల్లె.. ఇప్పల పల్లెలో కేంద్ర ,రాష్ట్ర

ప్రభ న్యూస్ 8 Feb 2026 11:28 am

బస్సు తప్ప కాంగ్రెస్ పాలన అంతా తుస్సు : హరీష్ రావు

హైదరాబాద్: అన్నం పెట్టిన మాజీ సిఎం కెసిఆర్ కావాలా..నామం పెట్టి సున్నం పూసిన కాంగ్రెస్ కావాలా? అని బిఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు ప్రశ్నించారు. సిఎం రేవంత్ రెడ్డిపై హరీష్ రావు మండిపడ్డారు. సంగారెడ్డి జిల్లాలో హరీష్ రావు మున్సిపల్ ఎన్నికల ప్రచారం సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బస్సు తప్ప కాంగ్రెస్ పాలన అంతా తుస్సు అని విమర్శించారు. భర్తలకు డబుల్ టికెట్ బాదుడు అని బచ్చుగూడెంలో రూ.7.50 కోట్లతో రోడ్డు వేసి..భూములు విలువ పెంచింది కెసిఆర్ కాదా? అని ప్రశ్నించారు. తల్లి చేతిలో బిడ్డ ఎంత పదిలంగా ఉంటుందో..కెసిఆర్ చేతిలో తెలంగాణ అంత పదిలంగా ఉంటుందని తెలియజేశారు. విషయం లేకనే రేవంత్ రెడ్డి విషం విషం చిమ్ముతున్నారని, గొర్రెలు, చేపపిల్లల పంపిణీ.. అన్నీ బంద్ పెట్టి పాలనను గాలికి వదిలేశారని..బూతుల సిఎంగా చరిత్రలో మిగిలిపోతారని హరీష్ రావు దుయ్యబట్టారు. 

మన తెలంగాణ 8 Feb 2026 11:16 am

బిఆర్ఎస్ పార్టీ కి జనసేన మద్దతు..

బిఆర్ఎస్ పార్టీ కి జనసేన మద్దతు.. పరకాల, ఫిబ్రవరి 8 (ఆంధ్రప్రభ) :

ప్రభ న్యూస్ 8 Feb 2026 11:16 am

People Fear :  వామ్మో ..గజ  గమనం Andhra prabha news

People Fear : వామ్మో ..గజ గమనం Andhra prabha news చిత్తూరు

ప్రభ న్యూస్ 8 Feb 2026 11:11 am

పదవ డివిజన్ లో కారు దెబ్బకు హస్తం కంచుకోట గల్లంతు…

పదవ డివిజన్ లో కారు దెబ్బకు హస్తం కంచుకోట గల్లంతు… మహబూబ్ నగర్,

ప్రభ న్యూస్ 8 Feb 2026 11:06 am

ప్రజల గొంతుకనైతా.. 11వ వార్డులో ‘బత్తుల అనసూయ మోర మానస మోక్షానందం’ ప్రచార జోరు!

ప్రజల గొంతుకనైతా.. 11వ వార్డులో ‘బత్తుల అనసూయ మోర మానస మోక్షానందం’ ప్రచార

ప్రభ న్యూస్ 8 Feb 2026 11:03 am

మున్సిపాలిటీలో తాను చేసిన అభివృద్ధి తప్ప కాంగ్రెస్ చేసింది శూన్యం

మున్సిపాలిటీలో తాను చేసిన అభివృద్ధి తప్ప కాంగ్రెస్ చేసింది శూన్యం చౌటుప్పల్ మున్సిపాలిటీలో

ప్రభ న్యూస్ 8 Feb 2026 10:59 am

అభివృద్ధి నా బాధ్యత.. ఓటేసే బాధ్యత మీది..

పాల్వంచ, ఆంధ్రప్రభ : అభివృద్ధి మా బాధ్యత ఓటేసే బాధ్యత మీదని కొత్తగూడెం

ప్రభ న్యూస్ 8 Feb 2026 10:58 am

నేడు కేటీఆర్ షెడ్యూల్ ఇదే

బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేడు తాండూరు నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు.

తెలుగు పోస్ట్ 8 Feb 2026 10:54 am

Naga Chaitanya to Team up with his Home Banner

Akkineni Naga Chaitanya is completely focused on Vrushakarma from the past one year and the film reached the final stages of shoot. Karthik Varma is the director and the film is expected to release post summer. From the number of options available, Naga Chaitanya has given his nod to a young director named Clax. He […] The post Naga Chaitanya to Team up with his Home Banner appeared first on Telugu360 .

తెలుగు 360 8 Feb 2026 10:52 am

ఆదరించండి… అభివృద్ధి చేస్తా

సంగారెడ్డి ప్రతినిధి, ఆంధ్రప్రభ : సంగారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని 28వ వార్డు స్వతంత్ర

ప్రభ న్యూస్ 8 Feb 2026 10:51 am

BJP Brings National-Level Firepower to Telangana Municipal Campaign as Pawan Kalyan Reworks Strategy

The campaign for Telangana municipal elections has entered its final and most intense phase, with the Bharatiya Janata Party turning what is usually a local contest into a high-profile political battle. By deploying national leaders and chief ministers from other states, the BJP has clearly signaled that it views these elections as more than ward-level […] The post BJP Brings National-Level Firepower to Telangana Municipal Campaign as Pawan Kalyan Reworks Strategy appeared first on Telugu360 .

తెలుగు 360 8 Feb 2026 10:50 am

కాంగ్రెస్ అభ్యర్థి గెలుపుతోనే వార్డు అభివృద్ధి –రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్..

కాంగ్రెస్ అభ్యర్థి గెలుపుతోనే వార్డు అభివృద్ధి – రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్

ప్రభ న్యూస్ 8 Feb 2026 10:49 am

Multiple FIRs Against Ambati Rambabu Mark Law Taking Its Course, Not Political Vendetta

The political battle between the TDP and YSRCP over the Tirumala laddu adulteration issue has taken another decisive turn, with the focus now shifting to the conduct of former minister Ambati Rambabu. What began as a controversy over flexis and public statements quickly escalated after Ambati allegedly used abusive and derogatory language against Chief Minister […] The post Multiple FIRs Against Ambati Rambabu Mark Law Taking Its Course, Not Political Vendetta appeared first on Telugu360 .

తెలుగు 360 8 Feb 2026 10:48 am

నర్సంపేట మున్సిపాలిటీ పై గులాబీ జెండా ఎగరడం ఖాయం..

నర్సంపేట మున్సిపాలిటీ పై గులాబీ జెండా ఎగరడం ఖాయం.. కేసీఆర్ పాలనలో మున్సిపాలిటీల

ప్రభ న్యూస్ 8 Feb 2026 10:35 am

‘టెట్’తో టీచర్లలో టెన్షన్ టెన్షన్

2011 కంటే ముందు ఉపాధ్యాయులుగా చేరిన వారికి రెండు సంవత్సరాల లోపు టెట్ పరీక్షను ఉత్తీర్ణత సాధించాలని లేకుంటే ఉద్యోగాన్ని వదులుకోవాల్సి వస్తుందని దేశ అత్యున్నత న్యాయస్థానం తీర్పు ఇచ్చిన నేపథ్యంలో ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులు తీవ్ర ఒత్తిడికి, మానసిక సంఘర్షణకు గురవుతున్నారు. తెలంగాణ లోని ప్రభుత్వ, పంచాయతీ రాజ్, ఎయిడెడ్, ఇతర పాఠశాలలలో పనిచేసే టీచర్స్ ఎలిజిబుల్ టెస్ట్ (టెట్)తో భయాందోళనకు గురవుతున్నారు. సుప్రీంకోర్టు 31 ఆగస్టు, 2025 న ప్రతి ఒక్క టీచర్ టెట్ ఉత్తీర్ణత సాధించాలని లేదా ఉద్యోగం వదులుకోవాల్సి వస్తుందని ఉత్తర్వులు జారీ చేయడంతో రాష్ట్ర ప్రభుత్వం ఏ రకమైన విధానం అనుసరిస్తుందో అని టీచర్స్ ఎదురుచూస్తున్నారు. 2009లో విద్యా కమిషన్ వచ్చిన తర్వాత 2010 నుండి టెట్ అమలులోకి వచ్చింది. టెట్ అమలులోకి వచ్చిన తరువాత 2012, 2017, 2024 మూడుసార్లు టీచర్స్ రిక్రూట్‌మెంట్ జరిగింది. టెట్ వారికి అమలులోకి వచ్చింది. అంతకు ముందు జరిగిన టీచర్స్ రిక్రూట్‌మెంట్‌లో టెట్ అమలులో లేదు. సుప్రీంకోర్ట్టు తీర్పులో ఐదు సంవత్సరాల లోపు పదవీ విరమణకు దగ్గర ఉన్న వాళ్ళకు మినహాయింపు ఇచ్చారు. 1996 నుండి టీచర్స్‌గా ఉన్న వాళ్ళకు, 30 సంవత్సరాలు కావస్తున్న 50 సంవత్సరాలు దాటిన వాళ్ళు అనేక మంది ఉన్నారు. వాళ్ళలో కంటి చూపు, మోకాళ్ళనొప్పులు, ఇతర అనారోగ్యాలతో బాధపడుతున్న వాళ్ళు అనేక మంది ఉన్నారు. 50 సంవత్సరాలు దాటిన వారికి మినహాయింపు ఇవ్వడం కనీస న్యాయం. ప్రధానోపాధ్యాయ పదోన్నతిలో 50 సంవత్సరాలు దాటిన వారికి డిపార్ట్‌మెంట్ పరీక్ష నుండి మినహాయింపు ఉంది. 2024 సంవత్సరంలో ఎన్‌సిటిఇ కు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వివరణ కోరితే 2010 కంటే ముందు టీచర్స్‌కు టెట్ అవసరం లేదని వివరణ ఇచ్చారు. ప్రస్తుతం సుప్రీం కోర్ట్ ఇచ్చిన తీర్పు 30 నుండి 40 వేల మంది టీచర్స్‌పై ప్రభావం పడుతుంది. భాషోపాధ్యాయులు ఉర్దూ, కన్నడ ఇతర దేశ భాషలలో బోధించే ఉపాధ్యాయులకు ఆంధ్రప్రదేశ్‌లో పేపర్ 3 నిర్వహిస్తున్నారు. తెలంగాణలో భాషోపాధ్యాయులకు సాంఘిక శాస్త్రం 60 మార్కులకు కేటాయించడం వలన అనేక మంది తెలుగులో ఉత్తీర్ణత సాధించడం లేదు. ముఖ్యంగా తెలుగు భాషలో నిర్వహించాలని అన్ని ఉపాధ్యాయ సంఘాలు కోరుకుంటున్నారు. బయాలజీ ఉపాధ్యాయులకు గణితం, భౌతిక శాస్త్రంలో పరీక్షలు నిర్వహించడం అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. రాష్ట్రప్రభుత్వం ఉపాధ్యాయుల సమస్యలను, వారి మానసిక వేదనను అర్థం చేసుకొని పేపర్ 3 నిర్వహించి భాషోపాధ్యాయులకు న్యాయం చేయాలి. ఎస్‌సి, ఎస్‌టి, వికలాంగులకు 60 మార్కులు, బిసిలకు 75 మార్కులు, ఒసిలకు 90 మార్కులు రావాలనడం సమంజసంగా లేదు. ఏ పరీక్షలలోనైనా 35 మార్కులకే ఉత్తీర్ణత ఉంటుంది. అలాంటిది టెట్‌లో 90 మార్కులు రావాలన్న నియమం ఉపాధ్యాయులను ఆందోళనకు గురిచేస్తుంది. కులప్రాతిపదికన మార్కులు కేటాయించడం ఏ పరీక్షలలోనూ లేదు. ఒక పాఠశాలలో ఎస్‌సి, ఎస్‌టి, బిసి, ఒసి నలుగురు ఉపాధ్యాయులు ఉంటే నలుగురిలో ఎస్‌సి, ఎస్‌టి ఉపాధ్యాయులకు 65% మార్కులు, బిసి ఉపాధ్యాయుడికి 77 మార్కులు, జనరల్ (ఒసి) ఉపాధ్యాయుడికి 89 మార్కులు అందరి కంటే ఎక్కువ వచ్చినప్పటికీ ఎస్‌సి, ఎస్‌టి, బిసి ఉపాధ్యాయులు ఉత్తీర్ణత సాధించినట్లు ప్రకటించి జనరల్ ఉపాధ్యాయుడు ఉత్తీర్ణత కాలేదు అనడం విశేషం. సమాజం దృష్టిలో, విద్యార్థుల తల్లిదండ్రుల దృష్టిలో, వారి భార్యాబంధువుల దృష్టిలో టెట్ పరీక్ష ఉత్తీర్ణత సాధించని ఉపాధ్యాయుడిగా చిన్నచూపు. టెట్ పరీక్ష అంటే ఉపాధ్యాయ అర్హత పరీక్ష 25, 30 సంవత్సరాల నుండి పదవ తరగతి విద్యార్థులకు బోధించి, ఉత్తమ పౌరులను తయారు చేసి కొంత మంది విద్యార్థులే ఉపాధ్యాయులుగా ఉద్యోగాలు సాధించేటట్లు సలహాలు, సహకారం అందించి మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిలో ప్రభుత్వం చేత, స్వేచ్ఛంద సంస్థల చేత ఉత్తమ ఉపాధ్యాయులుగా సన్మానింపబడి టెట్ పరీక్ష ఉత్తీర్ణత సాధించనంత మాత్రాన ఉపాధ్యాయ వృత్తికి పనికి రాడనడం ఏ రకమైన నీతి, న్యాయం, ధర్మమో అర్థం కావడం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొంత మంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ సంస్థ (ఎస్‌సిఆర్‌టిఇ) ఆధ్వర్యంలో పుస్తక రచయితలుగా ఉన్నవారు టెట్ పరీక్ష ఉత్తీర్ణత సాధించలేడు కాబట్టి ఉపాధ్యాయుడిగా అర్హత లేదు అనడం సమంజసమేనా? భాషోపాధ్యాయులు (తెలుగు, హిందీ, ఉర్దూ, కన్నడం, తమిళం ఇతర దేశీయ భాషలు)బయోలజీ బోధించే ఉపాధ్యాయులకు వారు బోధించే సబ్జెక్టులో టెట్ పరీక్షను నిర్వహించకుండా వారికి సంబంధం లేని ఆంగ్లం, సాంఘికశాస్త్రం, గణితం, భౌతిక శాస్త్రం, మానసిక శాస్త్రంలో పరీక్షలను నిర్వహించి ఉత్తీర్ణత సాధించాలని అనడం విచారించదగిన విషయంగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. టెట్ పరీక్ష ఉపాధ్యాయ అర్హత పరీక్ష మాదిరిగా డాక్టర్ అర్హత పరీక్ష, న్యాయవాద అర్హత పరీక్ష, ఇంజినీర్ అర్హత పరీక్ష అంటూ ఏ వృత్తిలో లేని అర్హత పరీక్ష ఉపాధ్యాయులకు మాత్రమే నిర్వహించడంలో ఆంతర్యమేమిటో అర్థం కావడం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. టెట్ ఉత్తీర్ణత సాధించకుంటే పదోన్నతి రాదనడం, ఉద్యోగం వదులుకోవలనడం ఇదేమి న్యాయమని అనేకమంది ఉపాధ్యాయులు భయాందోళనకు గురవుతున్నారు. విద్య ఉమ్మడి జాబితాలో ఉండడంవల్ల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏ రకమైన విధానం అమలు చేస్తుందో అని ప్రశ్నార్థకంగా మారింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు టీచర్స్‌గా 2010 కంటే ముందు ఉన్న వాళ్ళకు టెట్‌నుండి మినహాయింపు ఇవ్వాలని కోరుకుంటున్నారు. గతంలో తెలంగాణ రాష్ట్ర టీచర్స్ ఫెడరేషన్ (టిఆర్‌టిఎఫ్) ఆధ్వర్యంలో దేశరాజధాని ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం నిర్వహించారు.ఉపాధ్యాయ శాసనమండలి సభ్యులు శ్రీపాల్ రెడ్డి కేంద్ర విద్యాశాఖ మంత్రిని కలిసి ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ నుండి మినహాయింపు ఇవ్వాలని కోరారు. ఉద్యోగ, ఉపాధ్యాయులకు, పదవీవిరమణ చేసిన ఉద్యోగ, ఉపాధ్యాయులకు, వారిపై ఆధారపడిన కుటుంబ సభ్యులకు నగదు రహిత హెల్త్ కార్డుల కోసం ఒక కమిటీని ఏర్పాటు చేయడం గొప్ప పరిణామంగా వారు భావిస్తున్నారు. - ఎస్. విజయ భాస్కర్- -9290826988

మన తెలంగాణ 8 Feb 2026 10:28 am

పామ్ ఆయిల్ సాగుతో అధిక లాభాలు

–ఉద్యానవన శాఖ శాస్త్రవేత్త డాక్టర్ మౌనిక ఆయిల్ పామ్ సాగుపై రైతులకు అవగాహన విశాలాంధ్ర – పెద్దకడబూరు : మండల పరిధిలోని హెచ్ మురవణి, పెద్దకడబూరు గ్రామాలలో ఉద్యాన శాఖ మరియు లివింగ్ ఫుడ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో శనివారం ఆయిల్ పామ్ తోటల సాగు పైన అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా టిడిపి రైతు విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి నరవ రమాకాంతరెడ్డి, కృషి విజ్ఞాన కేంద్రం బనవాసి ఉద్యానవన శాఖ శాస్త్రవేత్త […] The post పామ్ ఆయిల్ సాగుతో అధిక లాభాలు appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 8 Feb 2026 10:26 am

ఓటర్లతో మాట్లాడుతున్న అభ్యర్థి శనిగరం రజిని నవీన్

ఓటర్లతో మాట్లాడుతున్న అభ్యర్థి శనిగరం రజిని నవీన్ 17వ వార్డులో బిఆర్ఎస్ అభ్యర్థికి

ప్రభ న్యూస్ 8 Feb 2026 10:25 am

చేయూతనిచ్చి చేతి గుర్తును గెలిపించండి..

చేయూతనిచ్చి చేతి గుర్తును గెలిపించండి.. క్యాతన్ పల్లి, ఆంధ్రప్రభ : క్యాతన్ పల్లి

ప్రభ న్యూస్ 8 Feb 2026 10:24 am

ప్రేమాయణం ఎంత పని చేసింది... కిరాణ దుకాణం తగలబెట్టి

అమరావతి: ప్రేమ విషయం ఇంట్లో చెప్పిందనే కోపంతో ఓ యువకుడు దుకాణాన్ని తగలబెట్టాడు. ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అల్లూరి సీతారామరాజు జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... తంతడి గ్రామంలో శేఖర్ అనే యువకుడు నివసిస్తున్నాడు. ఓ యువతిని శేఖర్ ప్రేమిస్తున్నాడు. అదే గ్రామానికి చెందిన యండపల్లి లక్ష్మికి కిరాణా దుకాణం నిర్వహిస్తోంది. శేఖర్ ప్రేమాయణం లక్ష్మీకి తెలియడంతో తల్లిదండ్రులకు అతడి గురించి చెప్పింది. దీంతో తల్లిదండ్రులు తన కుమారుడిని నిలదీయడంతో నీళ్లు నమిలాడు. తన ప్రేమ విషయం లక్ష్మీ చెప్పిందని కోపంతో ఆమెపై పగ పెంచుకున్నాడు. కిరాణా దుకాణాన్ని తన స్నేహితుడు సాయితో శేఖర్ కలిసి పెట్రోల్ పోసి తగలబెట్టాడు. బాధితురాలు స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి ఇద్దరిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. 

మన తెలంగాణ 8 Feb 2026 10:23 am

మూడో డివిజన్‌లో హస్తం హవా…

మూడో డివిజన్‌లో హస్తం హవా… కాంగ్రెస్ అభ్యర్థి హస్తం దెబ్బకు కారు ఢమాల్,వాడిన

ప్రభ న్యూస్ 8 Feb 2026 10:22 am

3 వ వార్డు బీజేపీ అభ్యర్థి శాంతిరెడ్డి ప్రచారం

3 వ వార్డు బీజేపీ అభ్యర్థి శాంతిరెడ్డి ప్రచారం ఆలేరు,ఆంధ్రప్రభ : యాదాద్రి

ప్రభ న్యూస్ 8 Feb 2026 10:17 am

ప్రత్యేక వ్యూహంతోనే గిరిజన వికాసం

తెలంగాణ విజన్ 2047, సమగ్ర అభివృద్ధి, మానవ వనరుల వికాసం, సమాన అవకాశాలపై ప్రత్యేక దృష్టి సారిస్తోంది. ఈ లక్ష్యాలను సాధించడంలో గిరిజన యువతపై రాష్ట్రం చేసే పెట్టుబడి చాలా కీలక పాత్ర పోషించనుంది. ఇప్పటివరకు తగిన విధంగా వినియోగించుకోని, అపార సామర్థ్యం కలిగిన గిరిజన యువతకు నైపుణ్యాభివృద్ధి కల్పించడం విజన్- 2047 అమలులో ప్రధాన అంశంగా మారాల్సిన అవసరం ఉంది. జనగణన, రాష్ట్ర అంచనాల ప్రకారం తెలంగాణలో గిరిజనుల జనాభా 32.70 లక్షలు ఉంది. ఇది రాష్ట్ర జనాభాలో సుమారు 10 శాతం. ఇందులో 70 శాతం కంటే ఎక్కువ మంది షెడ్యూల్డ్ ప్రాంతాల్లో, మైదాన ప్రాంతాలలో నివసిస్తున్నారు. ముఖ్యంగా గిరిజన జనాభాలో 55 శాతం పైగా 30 సంవత్సరాల లోపు యువత ఉండటం రాష్ట్రానికి ఒక పెద్ద వరంగా చెప్పవచ్చు. అయితే విద్య, ఉపాధి వంటి రంగాల్లో ఉన్న నిర్మాణాత్మక అసమానతల వల్ల ఈ మానవ వనరు పూర్తిగా సత్ఫలితాలుగా మారడం లేదు. తెలంగాణలో గిరిజనుల అక్షరాస్యత రేటు సుమారు 63 శాతమే ఉండగా, రాష్ట్ర సగటు అక్షరాస్యత 72 శాతానికి పైగా ఉంది. అలాగే మాధ్యమిక స్థాయిలో గిరిజన ప్రాంతాల్లో పాఠశాల విడిచిపెట్టే గిరిజన విద్యార్థుల శాతం ఇంకా ఎక్కువగానే ఉంది. గిరిజన యువతలో సుమారు 70 శాతం మంది వ్యవసాయం, అనుబంధ కార్యకలాపాలపై ఆధారపడుతూ, రైతులుగా లేదా దినసరి కూలీలుగా జీవనం సాగిస్తున్నారు. దీనివల్ల ఆదాయ భద్రత లేకపోవడం ప్రధాన సమస్యగా మారింది. గిరిజన యువతలో దాదాపు 15 శాతం కన్నా తక్కువ మందికే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం ద్వారా వివిధ నైపుణ్య శిక్షణ లభించిందన్న అంచనాలు ఉన్నాయి. తయారీ, సేవలు, సాంకేతిక రంగాల్లో వారి భాగస్వామ్యం చాలా తక్కువ. ఇది రాష్ట్ర దీర్ఘకాలిక అభివృద్ధికి సవాలుగా ఉండగా, వ్యూహాత్మక నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు ఈ పరిస్థితిని మార్చగలవు. గిరిజనుల సుస్థిర అభివృద్ధికి ప్రాధాన్యత అంశాలు: తెలంగాణ విజన్ -2047 రాష్ట్రాన్ని ఆవిష్కరణలు, హరిత వృద్ధి, మౌలిక వసతుల విస్తరణ, జ్ఞానాధారిత పరిశ్రమల కేంద్రంగా తీర్చిదిద్దాలని లక్ష్యంగా పెట్టుకుంది. రాష్ట్రంలోని ప్రతి పౌరుడిని సాధికారతకు, ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల సమగ్ర అభివృద్ధి, జీవన ప్రమాణాల మెరుగుదల, స్థిరమైన జీవనోపాధుల సాధనకు ఆరోగ్య సంరక్షణ, విద్య, నైపుణ్యాభివృద్ధి, ఆర్థిక సాధికారత అనే మూడు ప్రధాన రంగాలు కీలకం. వీటి ద్వారా వారి దీర్ఘకాలిక అభివృది, సుస్థిర జీవనం సాధ్యమై, భరోసా కలుగుతుంది. ఈ భవిష్యత్ ఆర్థిక వ్యవస్థకు గిరిజన యువతను అనుసంధానించాలంటే, సంప్రదాయ వృత్తులకే పరిమితం కాకుండా పునరుత్పాదక ఇంధనం, అగ్రి-ప్రాసెసింగ్, ఆహార విలువ గొలుసులు, ఆరోగ్య సేవలు, నిర్మాణ రంగం, లాజిస్టిక్స్, డిజిటల్ సేవలు, ఎకో-టూరిజం వంటి కొత్త రంగాల్లో నైపుణ్య శిక్షణ అందించాలి. ప్రతి ఏడాది కనీసం లక్ష మంది గిరిజన యువతకు ఉపాధి కలిగించే నైపుణ్యాలు అందిస్తే, కుటుంబ ఆదాయాలు గణనీయంగా పెరగడమే కాకుండా స్థానిక ఉపాధి కల్పించడం ద్వారా షెడ్యూల్డ్ ప్రాంతాల నుంచి వలసలు పూర్తిగా తగ్గించవచ్చు. సంప్రదాయ జీవనోపాధి బలోపేతం ఆవశ్యకత: స్థానిక పరిస్థితులకు, గిరిజన సంస్కృతి, జీవన విధానాలకు అనుగుణమైన శిక్షణా కార్యక్రమాలు అవసరం. గిరిజన ప్రాంతాల్లో సహజ వనరులు, మానవ వనరులు సమృద్ధిగా ఉన్నాయి. చిన్న అటవీ ఉత్పత్తులు, వెదురు, ఔషధ మొక్కల ఆధారిత ఉత్పత్తులు, హస్తకళలు, సంప్రదాయ కళలలో విలువ జోడింపు చేయగలిగితే స్థిరమైన జీవనోపాధులు ఏర్పడతాయి. ఆధునిక నైపుణ్యాలు, నాణ్యత ధ్రువీకరణ, బ్రాండింగ్, మార్కెట్ అనుసంధానం కల్పిస్తే అటవీ ఉత్పత్తుల ద్వారా వచ్చే ఆదాయం 30 -50 శాతం వరకు పెరిగే అవకాశం ఉంటుంది. తద్వారా గిరిజన యువతతోపాటు గిరిజన మహిళలకు కూడా ప్రత్యక్ష లాభం చేకూరుతుంది. గిరిజన యువతకు డిజిటల్ విద్య: ప్రభుత్వ పాలన, విద్య, ఉపాధి రంగాలు డిజిటలైజ్ అవుతున్న తరుణంలో డిజిటల్ భాగస్వామ్యం అత్యంత కీలకం. డిజిటల్ విద్య లేమి గిరిజన యువతను వెనుకబాటుకు నెట్టే ప్రమాదం ఉంది. గిరిజన గ్రామాల్లో ఇంటర్నెట్ వినియోగం, డిజిటల్ పరిజ్ఞానం రాష్ట్ర సగటుతో పోలిస్తే తక్కువగా ఉంది. ప్రాథమిక డిజిటల్ నైపుణ్యాలు, ఐటి సేవలు, మౌలిక సదుపాయాలు అందిస్తే మారుమూల గిరిజన ప్రాంతాల్లో డిజిటల్ ప్లాట్‌ఫామ్ ఆధారిత ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. ఇదివిజన్- 2047లో ఊహించిన జ్ఞాన ఆర్థిక వ్యవస్థకు అనుగుణంగా ఉంటుంది. నైపుణ్యాభివృద్ధి ఫలితాలు సాధించాలంటే అనుబంధ కార్యక్రమాలు కూడా కీలకం. ప్రాథమిక, మాధ్యమిక విద్య బలోపేతంచేయడంతో పాటు, పోషణ, ఆరోగ్యం, భాషా మాధ్యమం, ఆర్థిక చేకూర్పు వంటి అంశాలు శిక్షణను ఉపాధిగా మారుస్తాయి. గిరిజన మహిళలు,ఆదిమ గిరిజన తెగలు (పివిటిజిఎస్)పై ప్రత్యేక దృష్టి పెట్టడం అత్యవసరం. ఎందుకంటే వారు అనేక స్థాయిల్లో వెనుకబాటుకు గురవుతున్నప్పటికీ సమాజ స్థిరత్వంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. తెలంగాణ విజన్- 2047 విజయవంతం కావాలంటే అభివృద్ధి ఫలాలు అత్యంత మారుముల, ఏజెన్సీ ప్రాంతాలలోన ఉన్న, అట్టడుగు వర్గాల వరకు చేరాలి. గిరిజన యువతకు నైపుణ్యాభివృద్ధి కల్పించడం కేవలం సంక్షేమ చర్య కాదు, ఇది దీర్ఘకాలిక ఆర్థిక అభివృద్ది వ్యూహం. డేటా ఆధారిత ప్రణాళిక, బలమైన సంస్థాగత వ్యవస్థలు, పరిశ్రమలకు అనుగుణమైన శిక్షణతో గిరిజన యువతను నైపుణ్యవంతులైన ఉద్యోగులుగా, వ్యాపారవేత్తలుగా, ఆవిష్కర్తలుగా తీర్చిదిద్ద గలదు. అలా గిరిజన యువతను రాష్ట్ర అభివృద్ధి ప్రయాణంలో క్రియాశీల భాగస్వాములుగా 2047 నాటికి సమృద్ధి, సమానత్వం, స్థిరత్వం కలిగిన తెలంగాణను నిర్మించవచ్చు. - మామిడాల లక్ష్మీప్రసాద్ 88976 83592

మన తెలంగాణ 8 Feb 2026 10:09 am

DHOOM 6  :  జస్ట్​  6 నిముషాల్లో దోపిడీ

DHOOM 6 : జస్ట్​ 6 నిముషాల్లో దోపిడీ పంజాబ్​ లో కలకలం

ప్రభ న్యూస్ 8 Feb 2026 10:07 am

సైన్స్ తోనే దేశాభివృద్ధి

– జె వి వి జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఆదిశేషు విశాలాంధ్ర ధర్మవరం: మానవ అభివృద్ధి పరిణామ క్రమంలో సైన్స్ దే కీలక పాత్ర అని, దేశ అభవృద్ధి సైన్స్ పైనే ఆధారపడి వుంటుంది అని జెవివి జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఆది శేషు అన్నారు. స్థానిక కాకతీయ విద్యానికేతన్ ,బి యస్ ఆర్ మున్సిపల్ గర్ల్స్ హైస్కూల్ లో శాస్త్రీయ దృక్పథ ప్రచారంలో భాగంగా ఏర్పాటు చేసిన “మూఢనమ్మకాలు – వండర్ సైన్స్” […] The post సైన్స్ తోనే దేశాభివృద్ధి appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 8 Feb 2026 10:02 am

Will NTR – Neel Film Release in 2026?

NTR and Prashanth Neel are working on the country’s biggest action drama titled Dragon. The film was planned for June 2026 and the film was delayed by months. NTR’s transformation along with Prashanth Neel’s planning has delayed the shoot and disrupted the schedules of the film. The team has no clarity about the new release […] The post Will NTR – Neel Film Release in 2026? appeared first on Telugu360 .

తెలుగు 360 8 Feb 2026 10:02 am

Andhra Pradesh : కూటమి ప్రభుత్వం మహిళలకు సూపర్ న్యూస్

ఆంధ్రప్రదేశ్ లోని కూటమి ప్రభుత్వం మహిళలకు గుడ్ న్యూస్ చెప్పింది.

తెలుగు పోస్ట్ 8 Feb 2026 9:54 am

ఆల్ ఇండియా ఇంటర్ యూనివర్సిటీ బాల్ బాడ్మింటన్ పోటీలకు కే.హెచ్. డిగ్రీ కళాశాల విద్యార్థిని

విశాలాంధ్ర ధర్మవరం:ఆల్ ఇండియా ఇంటర్ యూనివర్సిటీ బాల్ పోటీలకు ధర్మవరం పట్టణంలోని కే.హెచ్ గవర్నమెంట్ డిగ్రీ కళాశాలకు చెందిన పి. పుష్పాంజలి ( బి.కాం) ప్రథమ సంవత్సరం ఎంపికైనట్లు ఫిజికల్ డైరెక్టర్ బి.ఆనంద్ , ప్రిన్సిపాల్ ప్రభాకర్ రెడ్డి తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ డిసెంబర్ లో ఎస్కే యూనివర్సిటీ నిర్వహించినటువంటి సెలక్షన్స్ లో ఉత్తమ ప్రతిభ కనబరిచి ఎస్కే యూనివర్సిటీ జట్టుకు ఎంపిక అయింది అని తెలిపారు. ఎంపికైన ఈ విద్యార్థిని చెన్నై లోని యూనివర్సిటీ […] The post ఆల్ ఇండియా ఇంటర్ యూనివర్సిటీ బాల్ బాడ్మింటన్ పోటీలకు కే.హెచ్. డిగ్రీ కళాశాల విద్యార్థిని appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 8 Feb 2026 9:51 am

Rythu Bharosa : ఇక వారికే రైతు భరోసా.. మిగిలిన వారి నో ఛాన్స్

తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా నిధుల కేటాయింపుపై కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది

తెలుగు పోస్ట్ 8 Feb 2026 9:49 am

బీఎస్పీ అభ్యర్థి ఇంటింటి ప్రచారం..

బీఎస్పీ అభ్యర్థి ఇంటింటి ప్రచారం.. ఆలేరు, ఆంధ్రప్రభ: యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు

ప్రభ న్యూస్ 8 Feb 2026 9:43 am

వైయస్సార్సీపి పాలనలో భూ సర్వేలో భారీ అవక తవకలు

-మంత్రి సత్య కుమార్ యాదవ్, పరిటాల శ్రీరామ్ విశాలాంధ్ర ధర్మవరం: వైయస్సార్సీపి పాలనలో భూ సర్వే లో భారీ అవకతవకలు జరిగాయని ధర్మవరం ఎమ్మెల్యే, ఆరోగ్యశాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్, జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి, టిడిపి నియోజకవర్గ ఇన్చార్జి పరిటాల శ్రీరామ్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా మండల పరిధిలోని రావుల చెరువులో మీ భూమి-మీ హక్కు కార్యక్రమాన్ని వారు ఘనంగా నిర్వహించారు. అనంతరం ప్రభుత్వా రాజముద్రతో కలిగిన పట్టాదారు […] The post వైయస్సార్సీపి పాలనలో భూ సర్వేలో భారీ అవక తవకలు appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 8 Feb 2026 9:38 am

8 వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి పాము అనిత ప్రచారం..

8 వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి పాము అనిత ప్రచారం.. ఆలేరు, ఆంధ్రప్రభ:

ప్రభ న్యూస్ 8 Feb 2026 9:36 am

నేటి నుంచి శ్రీశైలంలో బ్రహ్మోత్సవాలు ప్రారంభం

నేటి నుంచి శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి

తెలుగు పోస్ట్ 8 Feb 2026 9:35 am

Tirumala Laddu: తిరుమలలో లడ్డూ ఎలా తయారవుతుందో తెలుసా?

ప్రస్తుతం తిరుమల లడ్డూ వివాదం నడుస్తున్న సమయంలో తిరుమలలో లడ్డూ తయారీ ఎలా చేస్తారన్న దానిపై అనేకమందికి అనేక సందేహాలున్నాయి.

తెలుగు పోస్ట్ 8 Feb 2026 9:29 am

ఆలేరు 6 వ వార్డులో అంగడి ఆంజనేయులు ప్రచారం..

ఆలేరు 6 వ వార్డులో అంగడి ఆంజనేయులు ప్రచారం.. ఆలేరు, ఆంధ్రప్రభ :

ప్రభ న్యూస్ 8 Feb 2026 9:28 am

అందరినీ ఆకట్టుకునే స్పోర్ట్ డ్రామా

రోషన్ మాథ్యూ, విశాఖ్ నాయర్, ఇషాన్ ప్రధాన పాత్రల్లో షిహాన్ షౌకత్, రితేష్ ఎస్. రామకృష్ణన్ నిర్మాతలుగా అద్వైత్ నాయర్ తెరకెక్కించిన చిత్రం ‘చథా పచ్చ : ది రింగ్ ఆఫ్ రౌడీస్’. మలయాళంలో విడుదలై సక్సెస్ ఫుల్‌గా దూసుకుపోతోన్న ఈ మూవీని తెలుగులో ఫిబ్రవరి 13న సురేష్ ప్రొడక్షన్స్ భారీ ఎత్తున విడుదల చేస్తోంది. ఈ మేరకు నిర్వహించిన ప్రెస్ మీట్‌లో రోషన్ మాథ్యూ మాట్లాడుతూ “మలయాళంలో ఈ చిత్రానికి మంచి స్పందన వచ్చింది. అద్వైత్‌కి ఇది మొదటి చిత్రం. ఇందులో ఓ స్పెషల్ కేమియో క్యారెక్టర్ ఉంది. ఆ పాత్రకి మమ్ముట్టిని సంప్రదించడం, ఆయన అంగీకరించడం గొప్ప విషయం. ఆయన పాత్ర ఈ సినిమాకి టర్నింగ్ పాయింట్‌లా ఉంటుంది. తెలుగు ఆడియెన్స్‌కి కూడా మా మూవీ ఆకట్టుకుంటుందని భావిస్తున్నాం. ఫ్యామిలీ, ఫ్రెండ్స్ ఇలా అందరితో కలిసి ఈ మూవీని చూడండి. కచ్చితంగా ఎంజాయ్ చేస్తారు” అని అన్నారు. సురేష్ ప్రొడక్షన్స్ ప్రతినిధి ప్రవీణ్ మాట్లాడుతూ స్పోర్ట్ డ్రామాతో తెరకెక్కించిన ‘చథా పచ్చా’ మూవీ అందరినీ ఆకట్టుకుంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో విశాఖ్ నాయర్, ఇషాన్ పాల్గొన్నారు.

మన తెలంగాణ 8 Feb 2026 9:25 am

చిరు వ్యాపారులకు అన్యాయం జరిగితే సహించను..

చిరు వ్యాపారులకు అన్యాయం జరిగితే సహించను.. జేసీబీలకు అడ్డుగా నిలుస్తా : మాజీ

ప్రభ న్యూస్ 8 Feb 2026 9:24 am

కోనాపురంలో.. ఇంటి ఇంటి ప్రచారం..

కోనాపురంలో.. ఇంటి ఇంటి ప్రచారం.. వర్ధన్నపేట, ఆంధ్రప్రభ : వర్ధన్నపేట మున్సిపాలిటీ 7వ

ప్రభ న్యూస్ 8 Feb 2026 9:18 am

Gold Prices Today : బంగారం ఇక అందుబాటులోకి వస్తుందా.. వెండి చేరువవుతుందా?

ఈరోజు దేశంలో బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. వెండి ధరలు నిలకడగా కొనసాగుతున్నాయి

తెలుగు పోస్ట్ 8 Feb 2026 9:12 am

Chityala |విద్యార్థులకు ఉచితంగా గైడ్ల పంపిణీ..

Chityala | విద్యార్థులకు ఉచితంగా గైడ్ల పంపిణీ.. Chityala, ఆంధ్రప్రభ : మండల

ప్రభ న్యూస్ 8 Feb 2026 9:11 am

సమస్యల పరిష్కారానికి పోలీస్ ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్

-డీఎస్పీహేమంత్ కుమార్ విశాలాంధ్ర ధర్మవరం: సమస్యల పరిష్కారానికి పోలీస్ ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్ ఎంతో ఉపయోగపడుతుందని డిఎస్పి హేమంత్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో పోలీస్ ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్ డీఎస్పీ హేమంత్ కుమార్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా డిఎస్పి తో పాటు వన్టౌన్ ఎస్ఐ.ఉమాదేవి, ఎస్సై జయ రామ నాయక్, ఫ్యామిలీ కౌన్సిలింగ్ సభ్యులు లాయర్ భార్గవి, ఐసిడిఎస్ సూపర్వైజర్ భవాని, రిటైర్డ్ హెడ్మాస్టర్ చలపతి, ప్రభుత్వ ఆసుపత్రి […] The post సమస్యల పరిష్కారానికి పోలీస్ ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్ appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 8 Feb 2026 9:09 am

Finally, Prasanth Varma Getting Back to Work

Talented writer and director Prasanth Varma delivered a blockbuster like Hanuman two years ago. He announced a sequel for the film and it took a longer time than expected. At the same time, he announced Prasanth Varma Cinematic Universe and wanted to do more films. But most of them are delayed or kept on hold […] The post Finally, Prasanth Varma Getting Back to Work appeared first on Telugu360 .

తెలుగు 360 8 Feb 2026 9:07 am

kuntala |గావు పండుగ వేడుకలు ప్రారంభం..

kuntala | గావు పండుగ వేడుకలు ప్రారంభం.. ఊరు పొలమేరలలో కట్టు బంధనం..రాకపోకలు

ప్రభ న్యూస్ 8 Feb 2026 9:05 am

బోడుప్పల్‌లో ప్రియురాలితో వీడియో మాట్లాడుతూ ఉరేసుకున్న బాలుడు

మేడిపల్లి: ప్రియురాలితో వీడియో కాల్ మాట్లాడుతూ ఓ బాలుడు ఉరేసుకొని చనిపోయిన సంఘటన మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా మేడిపల్లి మండలంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బోడుప్పల్ లోని అయ్యప్పస్వామి దేవాలయం సమీపంలో ఓ ప్రైవేటు ఉద్యోగి నివసిస్తున్నాడు. అతడి కుమారుడు(17) ఐటిఐ కాలేజీలో చదువుతున్నాడు. మేడిపల్లిలోని ఓ కార్ల షోరూమ్‌లో ప్రాక్టికల్ ట్రైనింగ్‌లో ఉన్నాడు. ఈ నెల 5న తల్లిదండ్రులు షాపింగ్ కోసం బయటకు వెళ్లారు. ఇంట్లో బాలుడు ఒంటరిగా ఉన్నాడు. తన ప్రియురాలుకు వీడియో కాల్ చేసి ఆత్మహత్య చేసుకుంటున్నానిన బెదిరించాడు. ఫ్యాన్‌కు చున్నీతో ఉరేసుకున్నాడు. వెంటనే యువతి అతడి స్నేహితులకు సమాచారం ఇచ్చింది. వెంటనే వారు ఇంటికి వెళ్లి డోర్ బలవంతంగా ఓపెన్ చేశారు. అనంతరం అతడిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. అప్పటికే బాలుడు మృతి చెందాడని పరీక్షించిన వైద్యులు తెలిపారు. తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

మన తెలంగాణ 8 Feb 2026 9:00 am

ప్రతి ఒక్కరికీ నచ్చే ‘సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని’

శివాజీ నిర్మాతగా మారి తన సొంత బ్యానర్ శ్రీ శివాజీ ప్రొడక్షన్స్ పతాకంపై రెండవ చిత్రంగా ‘సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని’ అనే చిత్రాన్ని చేస్తున్నారు. ఈ సినిమాలో సీనియర్ హీరోయిన్ లయ... శివాజీకి జంటగా నటించారు. ఈ సినిమాకు సుధీర్ శ్రీరామ్ దర్శకత్వం వహించగా.. రంజిన్ రాజ్ సంగీతం అందించారు. ఈ సినిమాని ఫిబ్రవరి 12న రిలీజ్ చేయబోతోన్నారు. ఈ క్రమంలో తాజాగా ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హిట్ మెషిన్ అనిల్ రావిపూడి ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ ఈవెంట్‌లో అనిల్ రావిపూడి మాట్లాడుతూ “సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని ట్రైలర్ చూశా. సూపర్‌గా ఉంది. చాలా నవ్వుకున్నా. డైరెక్టర్ సుధీర్ రైటింగ్, దర్శకత్వం చాలా బాగుంది. ట్రైలర్ చూస్తుంటేనే సినిమా చూడాలని ఆసక్తి పెరిగింది. టాలెంటెడ్ యాక్టర్, తెలుగు అమ్మాయి లయ సెకండ్ ఇన్నింగ్స్ లో ముందుకెళ్తున్నారు. ఈ సినిమాలో లయ క్యారెక్టర్ సూపర్‌గా ఉంది”అని అన్నారు. ప్రొడ్యూసర్, యాక్టర్ శివాజీ మాట్లాడుతూ “ఈ సినిమాలో అందరూ బాగా నటించారు. ప్రతి ఒక్కరికీ సినిమా నచ్చుతుంది”అని తెలిపారు. లయ మాట్లాడుతూ “డైరెక్టర్ సుధీర్ నేను చేసిన ఉత్తర క్యారెక్టర్‌ను బాగా తీర్చిదిద్దారు. శివాజీ ప్రొడ్యూసర్‌గా, యాక్టర్‌గా షూటింగ్ లొకేషన్స్‌లో ఎంతో ఉత్సాహంగా ఉంటూ అన్నీ దగ్గరుండి నడిపించారు”అని తెలియజేశారు. డైరెక్టర్ సుధీర్ మాట్లాడుతూ ఈ సినిమా కోసం లయ, ఆలీ, శివాజీ.. ఇలా బిగ్ స్టార్స్ అందరితో కలిసి పనిచేయడం నిజంగా నా అదృష్టమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అలీ, ఈటీవీ విన్ సాయి కృష్ణ, మిథిల్, బాలు, ధన రాజ్ పాల్గొన్నారు. 

మన తెలంగాణ 8 Feb 2026 8:59 am

Students |ఉన్నత శిఖరాలకు చేరుకోవాలంటే..

Students | ఉన్నత శిఖరాలకు చేరుకోవాలంటే.. Students, హసన్ పర్తి, ఆంధ్రఫ్రభ :

ప్రభ న్యూస్ 8 Feb 2026 8:52 am

Weather Report : వాతావరణ శాఖ మరో కీలక అప్ డేట్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో చలి తీవ్రత తగ్గుతోంది

తెలుగు పోస్ట్ 8 Feb 2026 8:48 am

ఈ ఎస్ఐయే నిజమైన హీరో... ఫ్రాణాలను పణంగా పెట్టి

భువనేశ్వర్: చెరువులో మునిగిపోతున్న యువకుడిని ఎస్‌ఐ కాపాడిన సంఘటన ఒడిశా రాష్ట్రం రాయగడ ప్రాంతం రూర్కెల పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... గోపబందుపల్లి గ్రామంలోని చెరువులో యువకుడు ప్రమాదవశాత్తు పడిపోయాడు. వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. కూతవేటు దూరంలో ఉన్న ఎస్‌ఐ సిన్మయ్ బాల్ అక్కడికి చేరుకొని చెరువులోకి దూకి యువకుడిని బయటకు తీసుకోచ్చాడు. ప్రథమ చికిత్స చేసి ఆస్పత్రికి తరలించారు. తమ కుమారుడి ప్రాణాలు కాపాడని ఎస్‌ఐకి అతడి కుటుంబ సభ్యుల కృతజ్ఞతలు తెలిపారు.  సదర ఎస్ఐ నిజమైన హీరో అని, అతని ధైర్యసాహసాలు, విధి పట్ల అంకితభావం, మరొకరిని రక్షించడానికి తన ప్రాణాలను పణంగా పెట్టడం గొప్ప విషయమని గ్రామస్థులు ప్రశంసిస్తున్నారు. 

మన తెలంగాణ 8 Feb 2026 8:46 am

ప్రచారంలో దూసుకుపోతున్న కాంగ్రెస్ అభ్యర్థి మధుసూదన్..

ప్రచారంలో దూసుకుపోతున్న కాంగ్రెస్ అభ్యర్థి మధుసూదన్.. ఎమ్మెల్యే సహకారంతో వార్డు అభివృద్ధిసొంత నిధులతో

ప్రభ న్యూస్ 8 Feb 2026 8:44 am

Tirumala : నేడు తిరుమలకు వెళితే .. దర్శనం సమయం ఎంతంటే?

తిరుమలలో భక్తుల రద్దీ నేడు పెరిగింది.

తెలుగు పోస్ట్ 8 Feb 2026 8:36 am