SENSEX
NIFTY
GOLD
USD/INR

Weather

26    C
... ...View News by News Source

ఆస్ట్రేలియన్ ఓపెన్ మహిళల సింగిల్స్ విజేత రిబకినా

మెల్‌బర్న్: ఆస్ట్రేలియన్ ఓపెన్ మహిళల సింగిల్స్ విజేతగా కజికిస్థాన్‌కు చెందిన ఎలెనా రిబకినా నిలిచింది. రాడ్ లావర్ అరేనా వేదికగా జరిగిన ఫైనల్‌లో ప్రపంచ నెంబర్ వన్ సబలెంకా(బెలారస్)పై 6-4, 4-6, 6-4 తేడాతో రిబకినా విజయం సాధించింది. 2023 ఫైనల్‌లోనూ వీరిద్దరే ప్రత్యర్థులు, ఆ పోరులో సబలెంకా విజయం సాధించింది. ఇప్పుడు ఈ మ్యాచ్‌లో గెలిచి సబలెంకాపై రిబకినా ప్రతీకారం తీర్చుకుంది. కాగా, రిబకినాకు ఇది రెండో గ్రాండ్ స్లామ్ విజయం. ఆమె 2022లోం వింబుల్డన్ టైటిల్‌ను గెలుచుకుంది.

మన తెలంగాణ 31 Jan 2026 5:30 pm

దేశం కోసం, ధర్మం కోసం బి జే పి

మంచిర్యాల అభివృద్ధికి ఓటు వేయండి 51 డివిజన్ బిజెపి అభ్యర్థి నల్లపు రజిత

ప్రభ న్యూస్ 31 Jan 2026 5:30 pm

Gudivada |గుర్తు తెలియని మృతదేహం లభ్యం

Gudivada | గుడివాడ, ఆంధ్రప్రభ : గుడివాడ బస్టాండ్ సెంటర్ వద్ద శనివారం

ప్రభ న్యూస్ 31 Jan 2026 5:26 pm

DEAD |వ్యాపారి మృతి

DEAD | వెబ్ డెస్క్, ఆంధ్రప్రభ : హైదరాబాద్ నగరంలో సంచలనం సృష్టించిన

ప్రభ న్యూస్ 31 Jan 2026 5:19 pm

‘ఆంధ్ర టు తెలంగాణ’.. యూట్యూబ్‌ని షేక్ చేస్తున్న మాస్ సాంగ్

స్టార్ ఎంటర్‌టైనర్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు హీరో నవీన్ పొలిశెట్టి. ప్రతీ సినిమాలో తనదైన శైలీ కామెడీతో ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్నాడు. ఈ సంక్రాంతికి ‘అనగనగా ఒక రాజు’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమాకి మారి దర్శకత్వం వహించాడు. మీనాక్షి చౌదరీ హీరోయిన్. ఈ సినిమా మంచి హిట్ టాక్ సంపాదించుకోవడమే కాక.. రూ.100 కోట్ల క్లబ్‌లో కూడా చేరింది. సినిమా మాత్రమే కాదు.. పాటలు కూడా సూపర్ హిట్ అయ్యాయి. ఇందులో ‘భీమవరం బాలమా’ అంటూ సాగే పాటను నవీన్ పొలిశెట్టినే పాడగా.. ‘ఆంధ్ర టు తెలంగాణ’ అనే పాటకి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ పాటను ధనుంజయ్, సమీరా భరద్వాజ్ పాడారు. ఈ పాటలో నటి శాన్వీ మేఘన తన గ్లామర్‌తో అలరించింది. చంద్రబోస్ ఈ పాటకు లిరిక్స్ అందించారు. తాజాగా ఈ పాట ఫుల్ వీడియో సాంగ్‌ని యూట్యూబ్‌లో విడుదల చేశారు. ప్రస్తుతం ఈ పాట వైరల్ అవుతోంది.

మన తెలంగాణ 31 Jan 2026 5:00 pm

complaint |ఎన్నికల రిటర్నింగ్ అధికారికి బీజేపీ అభ్యర్థి పిర్యాదు

complaint | మక్తల్, ఆంధ్రప్రభ : గ్రామపంచాయతీ ఎన్నికల్లో పంచదేవ్ పహాడ్ గ్రామంలో

ప్రభ న్యూస్ 31 Jan 2026 4:55 pm

Nandyal Bureau |జిల్లాలో గంజాయి కలకలం

Nandyal Bureau | జిల్లాలో గంజాయి కలకలం Nandyal Bureau | నంద్యాల

ప్రభ న్యూస్ 31 Jan 2026 4:51 pm

ఎస్.టి.యు.లోకి ఉపాధ్యాయులు చేరిక

విశాలాంధ్ర- తనకల్లు ; ఉపాధ్యాయ సమస్యలపై పోరాటాలు చేస్తూ పరిష్కారం దిశగా దూసుకుపోతున్న ఎస్టియు లోకి పలువురు ఉపాధ్యాయులు ఇతర సంఘాల నుండి చేరారు.రవీంద్ర నాయక్ ,హరి నాయక్ ,కుల్లాయి నాయక్, అనిల్ నాయక్ అధ్యక్షుడు హరి ప్రసాద్ రెడ్డి రాష్ట్ర ఆర్థిక కమిటీ వెంకటేశ్వర్లు జిల్లా అసోసియేట్ అధ్యక్షులు లక్ష్మీప్రసాద్ ల ఆధ్వర్యంలో ఎస్. టి. యు. లోకి సాదరంగా ఆహ్వానించారు . ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉపాధ్యాయ సమస్యలపై అను పెరగని పోరాటం […] The post ఎస్.టి.యు.లోకి ఉపాధ్యాయులు చేరిక appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 31 Jan 2026 4:50 pm

KCR |సిట్‌ విచారణపై ఉత్కంఠకు తెర

KCR | వెబ్ డెస్క్, ఆంధ్రప్రభ : రాష్టవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఫోన్

ప్రభ న్యూస్ 31 Jan 2026 4:48 pm

చీడ పీడల నివారణకు నిర్దిష్ట సలహాలు

-జిల్లా వ్యవసాయ శాఖ అధికారి రవికుమార్ విశాలాంధ్ర-రాప్తాడు : రైతులు రబీ, ఖరీఫ్ సీజన్లలో సాగు చేసే వ్యవసాయ, వాణిజ్య పంటలకు చీడ, పీడలు ఆశించకుండా వ్యవసాయ శాఖ సిబ్బంది నిర్ధిష్ట సలహాలు అందజేస్తుందని వాటిని పాటించి తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు ఆర్జించాలని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ఎం.రవికుమార్ సూచించారు. రాప్తాడు మండలం రామినేపల్లి, గంగులకుంట గ్రామాల్లో రబీ పంట సాగు పొలాలను మండల వ్యవసాయ అధికారి కృష్ణచైతన్య, రైతు సేవా కేంద్రం సిబ్బంది […] The post చీడ పీడల నివారణకు నిర్దిష్ట సలహాలు appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 31 Jan 2026 4:45 pm

17వ వార్డులో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ కార్యక్రమం

విశాలాంధ్ర.రాజాం: ఈ రోజు రాజాం మున్సిపాలిటీ పరిధిలోని 17వ వార్డు, అమ్మవారి కాలనీ 5వ లైన్లో నిర్వహించిన ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు మరిపి జగన్ మోహన్, గంధి గోపి, లెంక శ్రీహరి నాయుడు, ఆనందరావుతో పాటు సచివాలయ సిబ్బంది,వార్డు మహిళా నాయకులు, కార్యకర్తలు పాల్గొని లబ్ధిదారులకు పింఛన్లు అందజేశారు. The post 17వ వార్డులో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ కార్యక్రమం appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 31 Jan 2026 4:39 pm

నాయి బ్రాహ్మణులు సమస్యలపై సమావేశం

విశాలాంధ్ర-రాజాం( విజయనగరం జిల్లా) : నాయీబ్రాహ్మణులు ఐక్యతతో ముందుకు వచ్చి తమ సమస్యల పరిష్కారానికి ఉద్యమించాలని నాయీబ్రాహ్మణ సంఘం రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు టి. తిరుపతిరావు, రాష్ట్ర సహాయ కార్యదర్శి పి. రవణమూర్తి పిలుపునిచ్చారు. రాజాంలో జరిగినరాజాం నియోజకవర్గం, జి.సిగడాం మండలాల నాయకులతో జరిగిన సమావేశంలో వారు మాట్లాడుతూ స్వాతంత్ర్యం వచ్చి ఎనిమిది దశాబ్దాలు దాటినా నాయీబ్రాహ్మణుల జీవన స్థితిలో ఆశించిన మార్పులు రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వాలు మారుతున్నా ఆర్థిక, సామాజిక, రాజకీయ అభివృద్ధి […] The post నాయి బ్రాహ్మణులు సమస్యలపై సమావేశం appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 31 Jan 2026 4:33 pm

నల్గొండలో దారుణం.. మహిళపై పెట్రోల్ పోసి నిప్పంటించి పరారై

హైదరాబాద్: నల్గొండ జిల్లా నాంపల్లి మండలంలో దారుణం చోటు చేసుకుంది. కేతపల్లి గ్రామానికి చెందిన కుందేళ్ల నగేశ్ భార్య మమత (25)తో అదే గ్రామానికి చెందిన వంపు సుజాత గొడవపడింది. వాగ్వాదం పెరిగి మమతపై పెట్రోలు పోసి నిప్పంటించింది. బాధితురాలు తన ఐదు నెలల కుమారుడిని ఎత్తుకొని ఉంది. ఈ ఘటనలో మమత అక్కడిక్కడే మృతి చెందగా.. చిన్నారికి తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు వెంటనే బాబును నల్గొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. సగం కాలిన గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మమత భర్త నగేశ్ తో అదే గ్రామానికి చెందిన సుజాతకు వివాహేతర సంబంధం ఉందని తెలుస్తోందని, మమత భర్త నగేశ్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నామని.. నిందితురాలు సుజాత పరారీలో ఉన్నట్లు పోలీసులు పేర్కొన్నారు.

మన తెలంగాణ 31 Jan 2026 4:33 pm

NCP |శాసనసభాపక్ష నాయకురాలిగా..

NCP | వెబ్ డెస్క్, ఆంధ్రప్రభ : మహారాష్ట్ర డిప్యూటీ సీఎం, ఎన్సీపీ

ప్రభ న్యూస్ 31 Jan 2026 4:23 pm

Andhra Prabha Smart AP Edition |ఏపీలో సంజీవని /వెండి ఢమాల్​

ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్ ఎడిష‌న్ 31-01-2026, 4.00PM ap వైద్య రంగంలో విప్లవం.. ఏపీలో

ప్రభ న్యూస్ 31 Jan 2026 4:22 pm

జాకరవలస పాఠశాలలో ప్లేట్ వితరణ

విశాలాంధ్ర- డుంబ్రిగుడ ( అల్లూరి జిల్లా):మండలంలోని అరమ జాకరవలస మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు ప్రేమ బంధు ఫౌండేషన్ సభ్యులు శనివారం భోజన ప్లేట్ లను అందజేశారు. విద్యార్థులకు ఈ రకమైన ప్రోత్సాహకాలు అందించడం ద్వారా చదువుపై ఆసక్తి పెరిగి వారు మరింత ఉత్సాహంగా విద్య అభ్యసిస్తారని ఆ సంస్థ సభ్యులు రమేష్ పట్నాయక్ తెలియజేశారు.ఈకార్యక్రమం లో పి.ఆర్.టీ.యు జిల్లా ప్రధాన కార్యదర్శి శెట్టి అప్పలరాజు,జిల్లా ఉపాధ్యక్షులు మండ్యగురు శ్రీనివాస్, జిల్లా కౌన్సిల్ సభ్యులు టీ.కృష్ణ, […] The post జాకరవలస పాఠశాలలో ప్లేట్ వితరణ appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 31 Jan 2026 4:17 pm

Andhra Prabha Smart Telangana Edition|వన ప్రవేశం/సిట్​ హాజరుపై..

ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్ ఎడిష‌న్ 31-01-2026, 4.00PM ts జనం నుంచి వనంలోకి.. తల్లుల

ప్రభ న్యూస్ 31 Jan 2026 4:17 pm

Kuppam |పరిశ్రమల ఒప్పందాలతో వ్యాప్తంగా కార్యక్రమాలు

Kuppam | పరిశ్రమల ఒప్పందాలతో వ్యాప్తంగా కార్యక్రమాలు Kuppam | కుప్పం, ఆంధ్రప్రభ

ప్రభ న్యూస్ 31 Jan 2026 4:16 pm

ప్రజల సమస్యల పై అధికారులు అప్రమత్తంగా పనిచేయాలి….

ఎమ్మార్వో నూతక్కి సురేష్ బాబు విశాలాంధ్ర నందిగామ:-కార్యాలయ అధికారులు అందరూ అప్రమత్తంగా ఉండి కార్యాలయానికి వచ్చే ప్రజల సమస్యలనే పరమావధిగా భావించి పనిచేయాలని తహసిల్దార్ నూతక్కి సురేష్ బాబు అన్నారు శనివారం ఆయన కార్యాలయంలో కార్యాలయ అధికారులతో సమావేశం ఏర్పాటు చేశారు ఈ సమావేశంలో అధికారులకు పలు సూచనలను అందించారు కార్యాలయానికి వచ్చే ప్రజలకు ఎటువంటి ఇబ్బందులకు కలకుండా వారి యొక్క పని ముగిసే వరకు దృష్టి సారించి పని చేయాలని సూచించారు అనవసరంగా కార్యాలయం చుట్టూ […] The post ప్రజల సమస్యల పై అధికారులు అప్రమత్తంగా పనిచేయాలి…. appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 31 Jan 2026 4:11 pm

లైఫ్‌టైమ్ ఫ్రీ క్రెడిట్ కార్డ్స్ (Lifetime Free Credit Cards): ఫీజు లేకుండా వేల రూపాయలు సేవ్ చేసుకోవడం ఎలా?

మీరు ప్రతి సంవత్సరం క్రెడిట్ కార్డ్ యాన్యువల్ ఫీజు పేరుతో డబ్బులు చెల్లిస్తున్నారా? లేదా ఫీజుల భయంతో ఇప్పటివరకు క్రెడిట్ కార్డ్ తీసుకోలేదా? అయితే 2026లో మీ కోసం బ్యాంకులు తీసుకొచ్చిన కొన్ని లైఫ్‌టైమ్ ఫ్రీ క్రెడిట్ కార్డులు మీ ఆర్థిక జీవితాన్ని పూర్తిగా మార్చే అవకాశం ఉంది. ఒక్క రూపాయి ఫీజు లేకుండా క్యాష్‌బ్యాక్, రివార్డ్స్, ట్రావెల్ సౌకర్యాలు కూడా పొందే అవకాశం ఇప్పుడు సాధారణ వినియోగదారులకు అందుబాటులోకి వచ్చింది. డిజిటల్ పేమెంట్స్ విస్తరిస్తున్న ఈ […] The post లైఫ్‌టైమ్ ఫ్రీ క్రెడిట్ కార్డ్స్ (Lifetime Free Credit Cards): ఫీజు లేకుండా వేల రూపాయలు సేవ్ చేసుకోవడం ఎలా? appeared first on Dear Urban .

డియర్ అర్బన్ 31 Jan 2026 4:09 pm

Bhimgal Town |ఆదరించండి.. అందుబాటులో ఉంటా

Bhimgal Town | భీమ్‌గల్‌ టౌన్, ఆంధ్రప్రభ : ఒకటో వార్డు సభ్యులకు

ప్రభ న్యూస్ 31 Jan 2026 4:04 pm

పరిశోధనాత్మక ఆలోచనలే ఆవిష్కరణలకు వేదిక :విశాల ఫెర్రర్

విశాలాంధ్ర – జేఎన్టీయూ ఏ: పరిశోధనాత్మక ఆలోచనలే ఆవిష్కరణలకు వేదిక అని అనంతపురం జిల్లా ఆర్. డి . టి మహిళా సాధికారిక డైరెక్టర్ విశాల ఫెర్రర్ పేర్కొన్నారు. పివికెకె డిప్లొమా కళాశాలలో ఘనంగా ప్రారంభమైన “స్వాధ్యాయ 2026 సదస్సును విశాల ఫెర్రర్, కళాశాల చైర్మన్ పల్లె కిషోర్, ప్రిన్సిపల్ వైభవ్ ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ..విద్యార్థులలో సైన్సు పట్ల ఆసక్తిని పెంపొందించడానికి, అన్వేషణా దృక్పథం పెరిగేందుకు ఇలాంటి సైన్స్ ఎగ్జిబిషన్లు ఎంతో దోహదపడతాయని పేర్కొన్నారు. శ్రీ […] The post పరిశోధనాత్మక ఆలోచనలే ఆవిష్కరణలకు వేదిక :విశాల ఫెర్రర్ appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 31 Jan 2026 3:52 pm

Arrest |ముగ్గురు దొంగల అరెస్టు

Arrest | చిత్తూరు, ఆంధ్రప్రభ బ్యూరో : చిత్తూరు జిల్లాలో విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్లలోని

ప్రభ న్యూస్ 31 Jan 2026 3:52 pm

అనంత లక్ష్మి ఇంటర్నేషనల్ స్కూల్‌లో ఘనంగా వార్షికోత్సవ వేడుకలు

విశాలాంధ్ర – జేఎన్టీయూ ఏ: అనంత లక్ష్మి ఇంటర్నేషనల్ స్కూల్‌లో వార్షికోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించారు. పాఠశాల ప్రాంగణం విద్యార్థుల కోలాహలం, సాంస్కృతిక ప్రదర్శనలతో సందడిగా మారింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బి. చంద్ర కుమార్ , పాఠశాల చైర్మన్ అనంత రాముడు, డైరెక్టర్ రమేష్ నాయుడు, కళా రత్న, కవి బిక్కీ కృష్ణ తో కలిసి జ్యోతి ప్రజ్వలన కార్యక్రమాన్ని ప్రారంభించారు. చిన్నారులు దైవ స్వరూపులు.. చిన్నారులు దైవ స్వరూపులు, […] The post అనంత లక్ష్మి ఇంటర్నేషనల్ స్కూల్‌లో ఘనంగా వార్షికోత్సవ వేడుకలు appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 31 Jan 2026 3:46 pm

అట్టహాసంగా ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ

ఎన్టీఆర్ భరోసా పింఛన్లు అవ్వాతాతలకు వరం విశాలాంధ్ర – పెద్దకడబూరు (కర్నూలు) : మండల పరిధిలోని వివిధ గ్రామాలలో శనివారం ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ అట్టహాసంగా జరిగింది. పెద్దకడబూరు గ్రామంలో టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి కోడిగుడ్ల ఏసేపు, మండల ఉపాధ్యక్షులు నల్లమల విజయ్ కుమార్ అవ్వాతాతలకు పింఛన్లు పంపిణీ చేశారు. అలాగే బీసీ కాలనీలో టీడీపీ మండల ప్రధాన కార్యదర్శి మొట్రు రామాంజనేయులు, టీడీపీ బూత్ కమిటీ ఇన్ చార్జ్ తలారి అంజీ వృద్ధులు, […] The post అట్టహాసంగా ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 31 Jan 2026 3:43 pm

Karimabad |ఆంధ్రప్రభ కథనానికి స్పందించిన ట్రాఫిక్ సీఐ

Karimabad | కరీమాబాద్, ఆంధ్రప్రభ : నగరంలోని 34వ డివిజన్ శివనగర్ శ్రీ

ప్రభ న్యూస్ 31 Jan 2026 3:42 pm

AP |వేడెక్కిన రాజకీయం..

AP | వెబ్ డెస్క్, ఆంధ్రప్రభ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లాలో

ప్రభ న్యూస్ 31 Jan 2026 3:34 pm

‘ఫ్లెక్సీ రగడ’ బూతులతో రెచ్చిపోయిన అంబటి రాంబాబు

అమరావతి: గుంటూరు గోరంట్లలో వైసిపి నేత అంబటి రాంబాబు పర్యటన ఉద్రిక్తతకు దారితీసింది. తిరుమల కల్తీ నెయ్యిపై కూటమి నేతలు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల తొలగించడానికి అక్కడకి వచ్చి రౌడీయిజం చేసి.. బూతులతో రెచ్చిపోయారు. గుంటూరు రోడ్లపై అనుచరులతో కలిసి వీరంగం చేశారు. పోలీసుల సమక్షంలోనే కర్రలు, రాడ్లతో దాడికి  టిడిపి నాయకులు యత్నించారు. ఈ క్రమంలో ఆగ్రహించి కనీస మర్యాద లేకుండా రాష్ట్ర ముఖ్యమంత్రి సిఎం చంద్రబాబు నాయుడుపై అవాకులు పేల్చారు. రాయలేని పదజాలం విరుచుకుపడ్డారు. ఇరువర్గాల వాగ్వాదంతో రణరంగంగా మారిన ప్రాంతాన్ని పోలీసులు లాఠీఛార్జ్ చేసి చెదరగొట్టారు. గుంటూరు వాసులు అంబటి రాంబాబు తీరుపై మండిపడి.. అరెస్టు చేయాలని పోలీసులకు డిమాండ్ చేశారు.   

మన తెలంగాణ 31 Jan 2026 3:32 pm

నెలసరి ఆరోగ్యం ప్రాథమిక హక్కు: సుప్రీంకోర్టు

పాఠశాలల్లో బాలికలకు ఉచితంగా శానిటరీ ప్యాడ్లు ఇవ్వాలని ఆదేశంఅన్ని స్కూళ్లలో పరిశుభ్రమైన టాయిలెట్లు తప్పనిసరి అని సూచన నెలసరి ఆరోగ్యం అనేది మహిళల ప్రాథమిక హక్కు అని, రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం జీవించే హక్కులో ఇది అంతర్భాగమని సుప్రీంకోర్టు శుక్రవారం చారిత్రాత్మక తీర్పు వెలువరించింది. పాఠశాలల్లో నెలసరి పరిశుభ్రత సౌకర్యాలు లేకపోవడం బాలికల విద్యాహక్కుకు, ఆత్మగౌరవానికి భంగం కలిగిస్తోందని స్పష్టం చేసింది. జస్టిస్ జేబీ పార్థీవాలా, జస్టిస్ ఆర్.మహాదేవన్‌లతో కూడిన ధర్మాసనం ఈ కీలక తీర్పు […] The post నెలసరి ఆరోగ్యం ప్రాథమిక హక్కు: సుప్రీంకోర్టు appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 31 Jan 2026 3:23 pm

Fire Accident |లారీ దగ్ధం.. ఒకరు సజీవదహనం

Fire Accident | వెబ్ డెస్క్, ఆంధ్రప్రభ : అగ్నిప్ర‌మాదంలో లారీ ద‌గ్ధ‌మై

ప్రభ న్యూస్ 31 Jan 2026 3:17 pm

6,020 people |చిన్నారులకు రిస్ట్ బ్యాండ్

6,020 people | వెబ్ డెస్క్, ఆంధ్రప్రభ : మేడారం సమ్మక్క- సారలమ్మ

ప్రభ న్యూస్ 31 Jan 2026 3:06 pm

Ketepalli |మహిళ దారుణహత్య

Ketepalli | వెబ్ డెస్క్, ఆంధ్రప్రభ : తెలంగాణలోని నల్గొండ జిల్లా నాంపల్లి

ప్రభ న్యూస్ 31 Jan 2026 2:59 pm

sammakka |భ‌క్తుల న‌ర‌క‌యాత‌న‌

sammakka | భ‌క్తుల న‌ర‌క‌యాత‌న‌ sammakka | వెబ్‌డెస్క్‌, ఆంధ్ర‌ప్ర‌భ : రెండు

ప్రభ న్యూస్ 31 Jan 2026 2:59 pm

CM |కాంగ్రెస్‌ పార్టీ శ్రేణులకు సీఎం దిశానిర్దేశం

CM | వెబ్ డెస్క్, ఆంధ్రప్రభ : తెలంగాణ రాష్ట్రంలో జరుగనున్నమున్సిపల్‌ ఎన్నికలను

ప్రభ న్యూస్ 31 Jan 2026 2:52 pm

విద్యుత్‌ తీగలు తగిలి లారీ దగ్ధం.. వ్యక్తి మృతి

ఏలూరు జిల్లా కామవరపుకోట మండలం తడికలపూడి సమీపంలో శనివారం ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఓ తోటలోకి కొబ్బరికాయల కోతకు 18 మంది కూలీలు లారీలో వచ్చారు. కాయలు కోస్తుండగా.. అక్కడే కిందకు వేలాడుతున్న విద్యుత్ తీగలు లారీకి తగిలాయి. దీంతో మంటలు చెలరేగి ఓ వ్యక్తి మృతి చెందాడు. అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనస్థలికి చేరుకొని మంటలను అదుపు చేశారు. మృతుడు మల్లికార్జున దేహం పూర్తిగా కాలిపోయింది. అతడు కొబ్బరికాయల అమ్మకంలో మధ్యవర్తిగా వ్యవహరిస్తాడని పోలీసులు తెలిపారు.

మన తెలంగాణ 31 Jan 2026 2:52 pm

Media conference |సిట్ పేరిట కుట్రలు..

Media conference | సిట్ పేరిట కుట్రలు.. Media conference | వెబ్

ప్రభ న్యూస్ 31 Jan 2026 2:48 pm

Medaram |ముగింపు ద‌శ‌కు మేడారం జాత‌ర

Medaram |ముగింపు ద‌శ‌కు మేడారం జాత‌ర Medaram |వెబ్‌డెస్క్‌, ఆంధ్ర‌ప్ర‌భ : మేడారం

ప్రభ న్యూస్ 31 Jan 2026 2:42 pm

US government |మరోసారి షట్‌డౌన్‌..

US government | వెబ్ డెస్క్, ఆంధ్రప్రభ : అమెరికా ప్రభుత్వం మరోసారి

ప్రభ న్యూస్ 31 Jan 2026 2:42 pm

టీ20 ప్రపంచ కప్ కు ఆస్ట్రేలియా జట్టు ప్రకటన.. స్టార్ బౌలర్ దూరం

త్వరలో ప్రారంభం కానున్న 2026 టీ20 ప్రపంచ కప్ కు ముందు ఆస్ట్రేలియా జట్టుకు బిగ్ షాక్ తగిలింది. గాయం కారణంగా స్టార్ పేసర్ పాట్ కమిన్స్ టీ20 ప్రపంచ కప్ కు దూరమయ్యాడు. ఈ టోర్నమెంట్ కోసం తమ తాత్కాలిక జట్టును ఆస్ట్రేలియా ఇప్పటికే ప్రకటించిందనే విషయం తెలిసిందే. శనివారం ఆస్ట్రేలియా తమ జట్టును ప్రకటించింది. 15 మంది సభ్యుల తుది జట్టులో కమిన్స్ తోపాటు తాత్కాలిక జట్టులో ఉన్న మాట్ షార్ట్‌కు చోటు దక్కలేదు. ఇక, సీనియర్ స్టార్ ప్లేయర్ స్టీవ్ స్మిత్‌ ను కూడా పక్కనపెట్టారు. కమిన్స్ స్థానంలో బెన్ డ్వార్షుయిస్‌ను తీసుకున్నారు. మాట్ షార్ట్‌ స్థానంలో మాట్ రెన్‌షాను ఎంపిక చేశారు. కాగా, ఈ ప్రతిష్టాత్మక టోర్నమెంట్‌కు భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యం ఇవ్వనున్నాయి. ఫిబ్రవరి 17న టోర్నీ ప్రారంభమవుతుంది.  ఆస్ట్రేలియా జట్టు: మిచెల్ మార్ష్ (కెప్టెన్), జేవియర్ బార్ట్‌లెట్, కూపర్ కనోలీ, టిమ్ డేవిడ్, బెన్ డ్వార్షుయిస్, కామెరాన్ గ్రీన్, నాథన్ ఎల్లిస్, జోష్ హేజిల్‌వుడ్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, మాట్ కుహ్నెమాన్, గ్లెన్ మాక్స్‌వెల్, మాట్ రెన్‌షా, మార్కస్ స్టోయినిస్, ఆడమ్ జంపా

మన తెలంగాణ 31 Jan 2026 2:34 pm

సైకిల్ కు ఓటు వేశారు..అభివృద్ధి చేసి చూపించాం: చంద్రబాబు

అమరావతి: నూతన చరిత్రకు కుప్పం నుంచి శ్రీకారం చుట్టామని ఎపి సిఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. గిన్నిస్ రికార్డు వచ్చిందని కాదు.. రాబోయే రోజుల్లో మరిన్ని ప్రయోజనాలు చేకూరుతాయని అన్నారు. కుప్పం నియోజకవర్గంలో రెండో రోజు సిఎం పర్యటించారు. డ్వాక్రా మహిళలకు ఈ-సైకిళ్ల పంపిణీ చేశారు. శివపురం నుంచి తులసినాయనపల్లి ప్రజావేదిక వరకు ఈ-సైకిళ్ల ర్యాలీ నిర్వహించారు. ఎన్టిఆర్ భరోసా పింఛన్ల పంపిణీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన తులసినాయనపల్లి ప్రజావేదిక లో ప్రసంగించారు. కుప్పంలో 5,555 ఈ-సైకిళ్లు పంపిణీ చేసి చరిత్ర సృష్టించారని, ఇంటిపై ఉత్పత్తియ్యే విద్యుత్ తోనే సైకిల్ కు ఛార్జింగ్ చేసుకోవచ్చునని తెలియజేశారు. ఈ సూపర్ సైకిల్.. ఒక్క పైసా ఖర్చు లేకుండా ఎక్కడికైనా దూసుకెళ్తుందని, సైకిల్ కు ఓటు వేశారు.. అభివృద్ధి అంటే ఏమిటో చేసి చూపించామని అన్నారు. తప్పులు చేసిన వాళ్లకు నిద్ర రాదు.. వాళ్లు చేసిన తప్పులే వెంటాడుతుంటాయని, నిద్ర చాలా ముఖ్యం.. మంచి చేస్తే సుఖంగా నిద్రపడుతుందని చంద్రబాబు పేర్కొన్నారు. శరీరానికి కొంత వ్యాయామం కూడా అవసరమని, ఎప్పటికప్పుడు కొత్త విషయాలు నేర్చుకుంటూ ఉంటానని అనునిత్యం నూతన ఆలోచనలు, ఆవిష్కరణలు చేస్తుంటానని చెప్పారు. గురువారం మధ్యాహ్నం 12 నుంచి శుక్రవారం మ.12 వరకు 5,555 ఈ సైకిళ్లు విక్రయించామని అన్నారు. రూ.35 వేల విలువైన సైకిల్ ను రాయితీపై రూ.24 వేలకు విక్రయం చేశామని అన్నారు. రాష్ట్ర ఆదాయం పెరగాలి.. పేదవాళ్లకు అందాలి.. అని.. పేదవాళ్ల జీవన ప్రమాణాలు పెరిగి ఆనందంగా ఉండాలని చంద్రబాబు ఆకాంక్షించారు. ఒక సంకల్పంతో సూపర్ సిక్స్ ను.. సూపర్ హిట్ చేశామని, ఎంతమంది పిల్లలున్నా తల్లికి వందనం ఇస్తున్నామని, ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నామని చంద్రబాబు స్పష్టం చేశారు. 

మన తెలంగాణ 31 Jan 2026 2:31 pm

HIT 4: Karthi joins the Franchise

Tamil actor Karthi came as a surprise during the end title cards of HIT 3 that featured Natural Star Nani in the lead role. Nani announced that Karthi will take up the fourth installment of the HIT franchise. Director Sailesh Kolanu is working on the script and a formal meeting took place between Karthi and […] The post HIT 4: Karthi joins the Franchise appeared first on Telugu360 .

తెలుగు 360 31 Jan 2026 2:30 pm

Ys Jagan : జగన్ చేయించిన సర్వేలో ఆశ్చర్యకరమైన విషాయాలు... అవేంటో తెలుసా?

వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఈ సారి అధికారంలోకి రావడం మాత్రం ఖాయమన్న ధీమాలో ఉన్నారు.

తెలుగు పోస్ట్ 31 Jan 2026 2:23 pm

మనిషా?.. మృగమా?.. తల్లిదండ్రులు, సోదరిని హత్య చేసి..

బెంగళూరు: ఓ వ్యక్తి తన కన్న తల్లిదండ్రులతోపాటు సొంత సోదరిని దారుణంగా హత్య చేశాడు. ఈ భయంకరమైన కుటుంబ మారణహోమం కర్ణాటకలో చోటుచేసుకుంది. కర్ణాటకలోని విజయనగర్ జిల్లాలో జనవరి 27(మంగళవారం)న ఈ దారుణ సంఘటన జరిగినట్లు పోలీసులు వెల్లడించారు. వివరాల్లోకి వెళితే.. జిల్లాలోని కొత్తూరులో అద్దె ఇంట్లో నివాసముంటున్న తన తల్లిదండ్రులు భీమ్‌రాజ్, జయలక్ష్మి, సోదరి అమృతను అక్షయ్ కుమార్ అనే వ్యక్తి.. హత్య చేసి, వారి మృతదేహాలను అద్దె ఇంట్లోనే పూడ్చిపెట్టాడు. ఆ తర్వాత బెంగళూరుకు పారిపోయిన నిందితుడు అక్షయ్.. తన మీద అనుమానం రాకుండా.. తల్లిదండ్రులు, సోదరి కనిపించకుండా పోయారని తిలక్ నగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదును చేశాడు. దీంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులకు షాకింగ్ విషయాలు తెలిశాయి. అమృతకు ఒక యువకుడితో ఉన్న ప్రేమ సంబంధంపై కుటుంబంలో వివాదం తలెత్తింది. అమృత ప్రేమను అక్షయ్ తీవ్రంగా వ్యతిరేకించాడు. అయితే, తల్లిదండ్రులు అతనిని ఒప్పించేందుకు ప్రయత్నించగా.. కోపంతో రెచ్చిపోయిన అక్షయ్.. ముగ్గురినీ హత్య చేసినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. దీంతో నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. మృతదేహాలను పాతిపెట్టిన స్థలాన్ని గుర్తించడానికి ఘటనాస్థలానికి తీసుకెళ్లారు. ప్రస్తుతం ఫోరెన్సిక్ ఆధారాలను సేకరించేందుకు, సంఘటనల క్రమాన్ని నిర్ధారించేందుకు దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.

మన తెలంగాణ 31 Jan 2026 2:17 pm

February 2026 OTT Releases: రాజా సాబ్ నుంచి ది బ్లఫ్ వరకు పూర్తి జాబితా

ఫిబ్రవరి 2026లో నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, హాట్‌స్టార్, ఆహా ఓటీటీలలో విడుదలయ్యే తెలుగు, హిందీ, తమిళ్ మూవీస్, వెబ్ సిరీస్ పూర్తి జాబితా, స్ట్రీమింగ్ వివరాలు ఇక్కడ చూడండి. సంక్రాంతి సందడి థియేటర్లలో ముగిశాక, ఇప్పుడు అసలైన ‘డిజిటల్’ విందు మొదలుకానుంది. ఫిబ్రవరి 2026లో ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు భారీ చిత్రాలతో సిద్ధమయ్యాయి. ప్రభాస్ ‘ది రాజా సాబ్’ నుంచి ప్రియాంక చోప్రా గ్లోబల్ యాక్షన్ మూవీ ‘ది బ్లఫ్’ వరకు అన్నీ ఈ నెలలోనే మీ స్క్రీన్‌పైకి […] The post February 2026 OTT Releases: రాజా సాబ్ నుంచి ది బ్లఫ్ వరకు పూర్తి జాబితా appeared first on Dear Urban .

డియర్ అర్బన్ 31 Jan 2026 1:54 pm

బిఆర్ఎస్ అవినీతినే కాంగ్రెస్ కొనసాగిస్తోంది: రామచందర్ రావు

హైదరాబాద్: పరిపాలనలో కాంగ్రెస్ పార్టీ విఫలమైందని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు విమర్శించారు. మున్సిపాలిటీల్లో అసలు పరిపాలనే లేదని అన్నారు. ఈ సందర్భంగా బిజెపి కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బిఆర్ఎస్ అవినీతినే కాంగ్రెస్ కొనసాగిస్తోందని, ఎల్ఆర్ఎస్ విషయంలో కాంగ్రెస్ పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు. 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లలో పోటీ చేస్తున్నామని, తెలంగాణలో బిజెపికి ఆదరణ పెరుగుతోందని.. తొలిసారి మొత్తం మున్సిపాలిటీల్లో బరిలోకి దిగుతున్నామని రామచందర్ తెలియజేశారు. కాంగ్రెస్, బిఆర్ఎస్ ఒకే గూటి పక్షులు.. వాటి విధానాలు ఒక్కటేనని ఎద్దేవా చేశారు. ఎల్ఆర్ఎస్ స్కీమ్ కింద వచ్చిన రూ.250 కోట్లు ఎక్కడికెళ్లాయని ప్రశ్నించారు. గుజరాత్ సిఎంగా ఉన్న ప్రధాని నరేంద్రమోడీ కూడా గతంలో సిట్ విచారణకు హాజరయ్యారని, సిట్ విచారణ తర్వాత కాంగ్రెస్, బిఆర్ఎస్ ఒక్కటవుతాయని రామచందర్ రావు పేర్కొన్నారు.  

మన తెలంగాణ 31 Jan 2026 1:49 pm

Andhra Pradesh Government Moves Toward Cancelling Bharathi Cement Limestone Leases

The Andhra Pradesh government is preparing for a major and politically sensitive decision that could have wide ramifications. The state is moving closer to cancelling limestone mining leases held by Bharathi Cements, a company linked to the family of former Chief Minister Y S Jagan Mohan Reddy. What began as a routine notice from the […] The post Andhra Pradesh Government Moves Toward Cancelling Bharathi Cement Limestone Leases appeared first on Telugu360 .

తెలుగు 360 31 Jan 2026 1:43 pm

కుప్పకూలిన బంగారం, వెండి.. భారీగా పతనమైన ధరలు

ఇటీవలి కాలంలో రాకెట్‌ వేగంతో పెరుగుతూ వచ్చిన బంగారం, వెండి ధరల్లో శుక్రవారం భారీ కుదుపు ఏర్పడింది. అంతర్జాతీయ విపణిలో ఔన్సు (31.10 గ్రాముల) బంగారం ధర ఒక్కరోజులో 594 డాలర్లు (11%) క్షీణించి 4732 డాలర్లకు, వెండి ధర 36 డాలర్లు (32%) పతనమై 78 డాలర్లకు పరిమితం అయ్యాయి. ఫలితంగా రాత్రి 11.55 గంటలకు హైదరాబాద్‌ బులియన్‌ విపణిలో 10 గ్రాముల మేలిమి (24 క్యారెట్ల) బంగారం ధర రూ.21,860 పైగా తగ్గి రూ.1,57,840కు, […] The post కుప్పకూలిన బంగారం, వెండి.. భారీగా పతనమైన ధరలు appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 31 Jan 2026 1:41 pm

రైలుకు ఎదురెళ్ల కుటుంబం బలవన్మరణం

రైలు కింద పడి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపింది.

తెలుగు పోస్ట్ 31 Jan 2026 1:40 pm

అవకాశం ఇవ్వండి.. అభివృద్ధి చేసి చూపిస్తా : వడియావత్ సువర్ణ దేవేందర్

బిఆర్ఎస్ పార్టీ 2 వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు కల్వకుర్తి (జనంసాక్షి) : కల్వకుర్తి మున్సిపల్ 2 వ వార్డు కౌన్సిలర్ గా బిఆర్ఎస్ పార్టీ …

జనం సాక్షి 31 Jan 2026 1:39 pm

Polavaram–Nallamala Sagar Triggers Sharp Andhra–Telangana Clash at First Central Water Committee Meet

The long-running water disputes between Andhra Pradesh and Telangana flared up again at the first meeting of the Central government–appointed committee held in New Delhi. The flashpoint was Andhra Pradesh’s proposal to include the Polavaram–Nallamala Sagar project in the agenda. Telangana made it clear that the proposal would not be accepted under any circumstances. According […] The post Polavaram–Nallamala Sagar Triggers Sharp Andhra–Telangana Clash at First Central Water Committee Meet appeared first on Telugu360 .

తెలుగు 360 31 Jan 2026 1:26 pm

AP |విగ్రహావిష్క‌ర‌ణ‌..

AP | విగ్రహావిష్క‌ర‌ణ‌.. AP | గుంటూరు మెడికల్, ఆంధ్రప్రభ : గుంటూరు

ప్రభ న్యూస్ 31 Jan 2026 1:20 pm

Former MLA |మేడారంలో మాజీ ఎమ్మెల్యే దంపతుల ప్రత్యేక పూజలు

Former MLA | కరీమాబాద్, ఆంధ్రప్రభ : తెలంగాణ కుంభమేళ మేడారం సమ్మక్క

ప్రభ న్యూస్ 31 Jan 2026 1:14 pm

రాష్ట్ర ప్రభుత్వ పథకాలే.. కాంగ్రెస్ గెలుపుకు శ్రీరామరక్ష

రాష్ట్ర ప్రభుత్వ పథకాలే.. కాంగ్రెస్ గెలుపుకు శ్రీరామరక్ష చేవెళ్ల, ఆంధ్రప్రభ: ముఖ్యమంత్రి రేవంత్

ప్రభ న్యూస్ 31 Jan 2026 1:13 pm

సూర్యకు రావాల్సినంత క్రెడిట్ ఇవ్వడం లేదు: ఇర్ఫాన్ పఠాన్

టి-20 కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన రోజు నుంచి భారత జట్టును విజయవంతంగా ముందుకు తీసుకుపోతున్నాడు సూర్యకుమార్ యాదవ్. ఓ వైపు జట్టు విజయాల బాటలో నడుస్తుంటే సూర్య మాత్రం ఫామ్ లేమితో ఇబ్బంది పడ్డాడు. అయితే న్యూజిలాండ్‌తో జరుగుతున్న టి-20 సిరీస్‌లో మాత్రం సూర్య తిరిగి పుంజుకున్నాడు. రెండు, మూడు టి-20ల్లో హాఫ్ సెంచరీలు చేసి.. జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. దీంతో త్వరలో ప్రారంభమయ్యే టి-20 ప్రపంచకప్‌లో సూర్య కెప్టెన్‌గా రాణించడం మాత్రమే కాదు.. బ్యాట్‌తోనూ విరుచుకుపడాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో భారత మాజీ ఆటగాడు ఇర్ఫాన్ పఠాన్ సూర్య కెప్టెన్సీ గురించి కీలక వ్యాఖ్యలు చేశాడు. సూర్యకు కెప్టెన్‌గా రావాల్సిన క్రెడిట్ ఇవ్వడం లేదని ఇర్ఫాన్ అభిప్రాయపడ్డాడు. సూర్య కెప్టెన్సీ స్టైల్‌లో రోహిత్ శర్మ ఛాయలు కనిపిస్తున్నాయని అన్నాడు. ‘‘సూర్యకు కెప్టెన్‌గా అద్భుతమైన రికార్డు ఉంది. టి-20 ఫార్మాట్‌లో కెప్టెన్‌గా అతడి విజయాల శాతం 84. ఇది చాలా ఎక్కువ. కానీ, మనం సూర్యకుమార్ యాదవ్‌కు ఇవ్వాల్సినంత క్రెడిట్ ఇవ్వడం లేదు. అతడు బౌలర్ల కెప్టెన్. అతడిలో రోహిత్ శర్మ ఛాయలున్నాయి. అతడు బౌలర్లపై ఎక్కువ శ్రద్ధ చూపిస్తాడు. జట్టు కోసం సరైన సమయాల్లో సరైన నిర్ణయాలు తీసుకుంటాడు’’ అని పఠాన్ పేర్కొన్నాడు. ఇక సూర్య 2025లో అతడి స్థాయికి తగిన ప్రదర్శన చేయలేకపోయాడు. గత సంవత్సరంలో 21 ఇన్నింగ్స్‌లో కేవలం 218 పరుగులు మాత్రమే చేశాడు. దీనిపై ఇర్ఫాన్ మాట్లాడుతూ.. ‘‘సూర్య సానుకూల దృక్పథంతో ముందుకు సాగాలి. కెప్టెన్‌గా అతడు కచ్చితంగా ప్రపంచకప్ ఆడుతాడు. కానీ బ్యాటర్‌గా సూర్య పరుగులు రాబట్టాల్సి ఉంది. అది అతడికి ఎంతో కీలకం’’ అని అన్నాడు.

మన తెలంగాణ 31 Jan 2026 1:12 pm

T20 match |విజ‌యంతో ముగిస్తారా..?

విజ‌యంతో ముగిస్తారా..? T20 match | వెబ్‌డెస్క్‌, ఆంధ్ర‌ప్ర‌భ : టీ20 ప్రపంచ

ప్రభ న్యూస్ 31 Jan 2026 1:11 pm

The incident |భార్య గొంతు కోసి…

The incident | భార్య గొంతు కోసి… The incident | వెబ్

ప్రభ న్యూస్ 31 Jan 2026 1:09 pm

17వ వార్డును అభివృద్ధి పథంలో నడిపిస్తా..

17వ వార్డును అభివృద్ధి పథంలో నడిపిస్తా.. పరకాల, ఆంధ్రప్రభ : పూర్వ అనుభవంతో

ప్రభ న్యూస్ 31 Jan 2026 1:00 pm

tragic incident |ఇద్ద‌రు మృతి

tragic incident | వెబ్ డెస్క్, ఆంధ్రప్రభ : ఫ్లైఓవ‌ర్ డివైడ‌ర్ ను

ప్రభ న్యూస్ 31 Jan 2026 12:56 pm

SIP Investment అంటే ఏమిటి? చిన్న మొత్తాలతో కోటీశ్వరులు ఎలా అవుతారు?

SIP Investment అంటే ఏమిటి? నెలకు చిన్న మొత్తంతో ప్రారంభించి కోటీశ్వరులు ఎలా అవ్వాలో ఈ కథనంలో తెలుసుకోండి. Power of Compounding, SIP ప్రయోజనాలపై పూర్తి అవగాహన పొందండి. ధనవంతులు అవ్వడం అనేది కేవలం అదృష్టం మీద ఆధారపడి ఉండదు, అది సరైన ‘ఆర్థిక క్రమశిక్షణ’ మీద ఆధారపడి ఉంటుంది. చాలామంది స్టాక్ మార్కెట్ అంటే జూదం అని, అక్కడ డబ్బులు పోతాయని భయపడుతుంటారు. కానీ, సామాన్యుడు కూడా సురక్షితంగా, పద్ధతి ప్రకారం సంపదను సృష్టించుకునే […] The post SIP Investment అంటే ఏమిటి? చిన్న మొత్తాలతో కోటీశ్వరులు ఎలా అవుతారు? appeared first on Dear Urban .

డియర్ అర్బన్ 31 Jan 2026 12:52 pm

మా ప్రాణాలు పోతున్నాయి కాపాడండి.. బాధితుడి కాల్ రికార్డింగ్

నాంపల్లి ఫర్నిచర్ షాపు అగ్నిప్రమాద ఘటనలో చిక్కుకున్న బాధితుడి కాల్ రికార్డింగ్ ఇప్పుడు వైరల్ గా మారింది

తెలుగు పోస్ట్ 31 Jan 2026 12:51 pm

మేడారం జాతరలో భారీగా ట్రాఫిక్ జామ్…. గంటల తరబడి నిలిచిపోయిన వాహనాలు

నేటితో ముగియనున్న మహా జాతరమేడారం సమ్మక్క-సారలమ్మ మహా జాతర జనసంద్రంగా మారింది. లక్షలాది మంది భక్తులు గద్దెలపై కొలువైన వనదేవతలను దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు. శుక్రవారం నిండు జాతర కావడంతో భక్తుల రద్దీ తారాస్థాయికి చేరింది. అయితే, ప్రభుత్వం కోట్లు ఖర్చు చేసి ఏర్పాట్లు చేసినప్పటికీ, క్షేత్రస్థాయిలో గందరగోళం నెలకొనడంతో భక్తులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ముఖ్యంగా భారీ ట్రాఫిక్ జామ్‌తో నరకయాతన అనుభవిస్తున్నారు.దర్శనం ముగించుకుని తిరుగుపయనమైన భక్తుల వాహనాలతో మేడారం మార్గాలు నిండిపోయాయి. తాడ్వాయి – […] The post మేడారం జాతరలో భారీగా ట్రాఫిక్ జామ్…. గంటల తరబడి నిలిచిపోయిన వాహనాలు appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 31 Jan 2026 12:50 pm

Tadvayi |రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని

Tadvayi | తాడ్వాయి, మేడారం, ఆంధ్రప్రభ : రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి

ప్రభ న్యూస్ 31 Jan 2026 12:46 pm

Gold and Silver Prices : నేడు కూడా భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

అంతర్జాతీయ మార్కెట్లో భారీగా బంగారం, వెండి ధరలు పతనమయ్యాయి

తెలుగు పోస్ట్ 31 Jan 2026 12:42 pm

Andhra Pradesh : ఆటలాడుకోవడానికి ఆపదమొక్కులు వాడే దొరికాడా?

ఆంధ్రప్రదేశ్ లో ఫ్లెక్సీల రాజకీయం రగడగా మారింది.

తెలుగు పోస్ట్ 31 Jan 2026 12:31 pm

మున్సిపల్ ఎన్నికలు.. వారికే బీఫాం ఇవ్వండి: సిఎం రేవంత్

హైదరాబాద్‌: మున్సిపల్‌ ఎన్నికలపై ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి జూమ్ సమావేశం ముగిసింది. ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న సిఎం రేవంత్.. శనివారం మున్సిపల్‌ ఎన్నికలపై పిసిసి చీఫ్‌ మహేష్‌గౌడ్‌, జిల్లా ఇన్‌ఛార్జ్‌ మంత్రులతో ఆయన జామ్‌ సమావేశంలో సమీక్షించారు. ఈ సందర్భంగా మున్సిపల్‌ ఎన్నికలపై మంత్రులకు సిఎం రేవంత్ దిశానిర్దేశం చేశారు. నాయకులు తమకు నచ్చిన వాళ్లకు కాకుండా ఎన్నికల్లో గెలిచే అభ్యర్థులకు బీఫాం ఇవ్వండని సిఎం చెప్పారు. సమష్టిగా పని చేస్తే విజయం సాధిస్తామని జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికలు రుజువు చేశాయని తెలిపారు. కంటోన్మెంట్, జూబ్లీహిల్స్‌లో కలిసి పనిచేసి విజయం సాధించాం. మున్సిపల్‌ ఎన్నికల్లో కూడా నాయకులు అంతా కలిసి పని చేసి అభ్యర్థులను గెలిపించుకోవాలి. ఇప్పుడే చైర్మన్‌, మేయర్‌లను ప్రకటించకండి. సామాజిక సమీకరణాల ప్రకారం చైర్మన్‌లను ఎంపిక చేయాల్సి ఉంటుంది అని సిఎం రేవంత్ పేర్కొన్నారు.

మన తెలంగాణ 31 Jan 2026 12:25 pm

BJP |విజయం మనందరి గెలుపు

BJP | విజయం మనందరి గెలుపు BJP | మంచిర్యాల, ఆంధ్రప్రభ :

ప్రభ న్యూస్ 31 Jan 2026 12:22 pm

తిరుపతి లడ్డు విషయంలో చంద్రబాబు బహిరంగ క్షమాపణ చెప్పాలి

-మాజీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్ర స్వామి విశాలాంధ్ర- విజయనగరం టౌన్: దేవుని పేరుతో రాజకీయం చేయడం ఆయనకే చెందిందని, తిరుపతి లడ్డు విషయంలో చంద్రబాబు ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని, ప్రజలను నమ్మించి మోసం చేయడం చంద్రబాబుకే దక్కిందని, మాజీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలో గల తన క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూగత కొంతకాలంగా తిరుమల లడ్డూ ప్రసాదంపై సాగుతున్న వివాదానికి సిట్ […] The post తిరుపతి లడ్డు విషయంలో చంద్రబాబు బహిరంగ క్షమాపణ చెప్పాలి appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 31 Jan 2026 12:20 pm

Parakala |ఆడబిడ్డగా వస్తున్న ఆశీర్వదించండి..

Parakala | ఆడబిడ్డగా వస్తున్న ఆశీర్వదించండి.. Parakala | పరకాల, ఆంధ్రప్రభ :

ప్రభ న్యూస్ 31 Jan 2026 12:17 pm

ఏపీపీఎస్‌సీ గ్రూప్ – 1 ఫలితాలు విడుదల

ఎంపికైన అభ్యర్ధుల వివరాలు ప్రకటించిన ఏపీపీఎస్‌సీ ఏపీపీఎస్‌సీ గ్రూప్‌ -1 అభ్యర్థుల ఎంపిక జాబితాను ఎట్టకేలకు విడుదల చేసింది. హైకోర్టు ఆదేశాలతో క్రీడా కోటాకు సంబంధించి రెండు పోస్టులు రిజర్వు చేసిన ఏపీపీఎస్‌సీ హైకోర్టులో పెండింగ్‌లో ఉన్న కేసులకు సంబంధించి అడ్డంకులు తొలగడంతో నిన్న సాయంత్రం మొత్తం 89 పోస్టులకు గాను 87 పోస్టులకు అభ్యర్థుల ఎంపిక జాబితాను విడుదల చేసింది. క్రీడా కోటాకు సంబంధించిన రెండు పోస్టులను రిజర్వు చేయాలని హైకోర్టు ఆదేశించడంతో వాటిని పక్కన […] The post ఏపీపీఎస్‌సీ గ్రూప్ – 1 ఫలితాలు విడుదల appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 31 Jan 2026 12:14 pm

The Flower |లింగాకారంలో అరుదైన పుష్పం..

The Flower | వికారాబాద్, ఆంధ్రప్రభ : వికారాబాద్ అనంతగిరి అడవి ప్రాంతంలో

ప్రభ న్యూస్ 31 Jan 2026 12:11 pm

Rishab Shetty’s Demand irks Telugu Producers

Kannada actor Rishab Shetty emerged as a Superstar with the Kantara franchise. He directed and played the lead role and both the films are blockbusters. The makers made big profits and Rishab Shetty shared the profits along with Hombale Films. The actor is rushed with offers and he has signed two Telugu films. He is […] The post Rishab Shetty’s Demand irks Telugu Producers appeared first on Telugu360 .

తెలుగు 360 31 Jan 2026 12:11 pm

Utnoor | 108 లో గర్భిణీ మహిళా ప్రసవం

Utnoor | ఉట్నూర్, ఆంధ్రప్రభ : ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలంలోని గిరిజన

ప్రభ న్యూస్ 31 Jan 2026 11:58 am

ఏపీలో ఒక రోజు ముందుగానే పింఛన్ల పంపిణీ

ఏపీలో వేగవంతంగా ఫింఛన్ల పంపిణీ .. లబ్దిదారుల ఇళ్ల వద్దనే పింఛన్లు పంపిణీ చేస్తున్న గ్రామ వార్డు సచివాలయాల సిబ్బందిగుడిపల్లి మండలం బెగ్గిలపల్లె లో జరిగిన పింఛన్ల పంపిణీలో పాల్గొన్న సీఎం చంద్రబాబుఆంధ్రప్రదేశ్‌లో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ వేగవంతంగా జరుగుతోంది. ఫిబ్రవరి 1వ తేదీ ఆదివారం కావడంతో ఒక రోజు ముందుగానే పింఛన్లు పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఫిబ్రవరి నెలకు సంబంధించి పింఛన్ల పంపిణీ ఈ రోజు ఉదయం నుంచి లబ్దిదారుల ఇళ్ల వద్దనే […] The post ఏపీలో ఒక రోజు ముందుగానే పింఛన్ల పంపిణీ appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 31 Jan 2026 11:57 am

తెలంగాణ సాధకుడు కెసిఆర్ పై ఈ దుర్మార్గపు వైఖరి ఏంది?: కెటిఆర్

తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోప్ ట్యాపింగ్ కేసులో మాజీ ముఖ్యమంత్రి, బిఆర్ఎస్ అధినేత కెసిఆర్ కు మరోసారి సిట్ అధికారులు నోటీసులు ఇవ్వడంపై ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ఫైరయ్యారు. తెలంగాణ సాధకుడు, ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కెసిఆర్ మీద ఈ దుర్మార్గపు వైఖరి ఏంది రేవంత్ రెడ్డి గారూ? అంటూ మండిపడ్డారు. సిట్ నోటీసులపై ఆయన స్పందిస్తూ.. ఎక్స్ లో పోస్ట్ పెట్టారు. స్వయంగా కెసిఆర్ గారే తానుంటున్న నివాసం అడ్రస్‌తో సహా మీ పోలీసులకు రిప్లై ఇచ్చాక కూడా ఆయన లేని నివాసానికి రాత్రిపూట వచ్చి గేటుకు నోటీసులు అంటించి పైశాచిక ఆనందం పొందడం దారుణం. ఇది అహంకారం కాకపోతే మరేమిటి?. 65 ఏళ్లు దాటిన వ్యక్తులను వారుంటున్న నివాసం వద్దనే విచారించాలన్న రూల్ కూడా అతిక్రమిస్తున్నారు పోలీసులు. అసలు మీ పోలీసులకు స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ మీద అవగాహన ఉందా? లేక మీచేతిలో కీలుబొమ్మల్లా ఇట్లా ప్రతిపక్ష నాయకులను వేధించడమే పనా?. చట్టం మీద, న్యాయం మీద, ధర్మం మీద మీకు గౌరవం లేకపోవచ్చు, కానీ మాకు వాటిమీద పూర్తి విశ్వాసం ఉన్నది. ఈ అక్రమ కేసులన్నీ చేధిస్తాం. మీ ప్రతి తప్పుడు పనిని వెలికితీసి తెలంగాణ ప్రజల ముందు పెడతాం. మీరెన్ని వేధింపులకు పాల్పడుతున్నారో ప్రజలు గమనిస్తున్నారు. తప్పకుండా సమయం వచ్చినప్పుడు మీకు ప్రజాక్షేత్రంలోనే వారు బుద్దిచెబుతారు అని కెటిఆర్ అన్నారు. కాగా, ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు హాజరవ్వాలంటూ రెండు రోజుల క్రితం సిట్ అధికారులు కెసిఆర్ కు నోటీసులు జారీ చేశారు. అయితే, ప్రస్తుతం ఉన్న పార్టీ కార్యక్రమాల వల్ల తాను హాజరుకాలేనని.. జూబ్లీహిల్స్ లోని నందినగర్ లో కాకుండా తాను ప్రస్తుతం నివాసం ఉంటున్న ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో తనను విచారించాలని కోరుతూ కెసిఆర్ సిట్ కు లేఖ రాశారు. దీనిపై స్పందించిన సిట్.. ఫిబ్రవరి 1వ తేదీన మధ్యాహ్నాం మూడు గంటలకు నందినగర్ ఆయన నివాసంలోనే విచారిస్తామని తాజాగా నోటీసులు జారీ చేశారు. ఈ మేరకు శుక్రవారం రాత్రి మరోసారి నోటీసులు అందించేందుకు నందినగర్‌లో ఆయన నివాసానికి వెళ్లిన అధికారులు ఇంట్లో ఎవరూ లేకపోవడంతో గోడకు వాటిని అంటించారు. 

మన తెలంగాణ 31 Jan 2026 11:56 am

కాకాణికి షాకిచ్చిన అధికారులు

నెల్లూరు జిల్లా వైసీపీ నేత కాకాణి గోవర్ధన్‌రెడ్డికి మైనింగ్ శాఖ అధికారులు షాక్ ఇచ్చారు

తెలుగు పోస్ట్ 31 Jan 2026 11:54 am

Suicide |యువకుడి ఆత్మహత్య…

Suicide | వెబ్ డెస్క్, ఆంధ్రప్రభ : ప్రేమ విఫలమైందని యువకుడు ఆత్మహత్య

ప్రభ న్యూస్ 31 Jan 2026 11:49 am

నామినేషన్లను సజావుగా సాగే విధంగా చూడాలి

ఎన్నికల ప్రవర్తన నియమావాళిని పాటించాలి స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ బి. రాజ గౌడ్ జనం సాక్షి 31 …

జనం సాక్షి 31 Jan 2026 11:49 am

Hyderabad : కోఠిలో కాల్పులపై ఘటన ఇలా?

కోఠి లో జరిగిన కాల్పుల ఘటనపై ఖైరతాబాద్ జోన్ డీసీపీ శిల్పవల్లి మాట్లాడారు.

తెలుగు పోస్ట్ 31 Jan 2026 11:47 am

పోలీసుల తీరుపై భక్తుల ఆగ్రహం

మంగపేట, మేడారం జనవరి 31 (జనంసాక్షి)మేడారంలో విఐపి గేట్ లో నుండి భక్తులు సమ్మక్క, సారలమ్మ తల్లులను దర్శించుకునే మార్గంలో పోలీస్ లు …

జనం సాక్షి 31 Jan 2026 11:44 am

చర్లపల్లిలో విషాదం.. రైలుకింద పడి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి

హైదరాబాద్: రైలు కిందపడి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ విషాద సంఘటన చర్లపల్లిలో చోటుచేసుకుంది. శనివారం తెల్లవారుజామున చర్లపల్లి-ఘట్కేసర్ రైల్వే స్టేషన్ల మధ్య ఎంఎంటిఎస్ డౌన్ లైన్ లో రైలు కింద పడి సూసైడ్ చేసుకున్నారు. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు.. ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. మృతులు బోడుప్పల్ హరితహారం కాలనీకి చెందిన సురేందర్ రెడ్డి, పి.విజయ, పి.చేతన రెడ్డిలుగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

మన తెలంగాణ 31 Jan 2026 11:42 am

Jammu Kashmir |పాక్‌ డ్రోన్ కలకలం

Jammu Kashmir | వెబ్ డెస్క్, ఆంధ్రప్రభ : జమ్ముకశ్మీర్‌‌లోని సాంబా సెక్టార్‌లో

ప్రభ న్యూస్ 31 Jan 2026 11:42 am

రెండో రోజు కొనసాగుతున్న ఏసిబి సోదాలు

–భారీగా బయటపడుతున్న అవకతవకలు విశాలాంధ్ర – కడియం : కడియం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం పై గత కొంతకాలంగా అవినీతి ఆరోపణలు వినిపిస్తున్నాయి. అలాగే ప్రస్తుత సబ్ రిజిస్ట్రార్ ఈ లక్ష్మి కూడా తీవ్ర అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈమె పై పలు పత్రికల్లో రక రకాల ఆరోపణలతో కూడిన కథనాలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలో రాజమహేంద్రవరం ఎసిబి డిఎస్పి కిషోర్ కుమార్, ఆయన సిబ్బందితో కలిసి రెండవ రోజైన శుక్రవారం కూడా సొదాలు కొనసాగించారు. ఈ […] The post రెండో రోజు కొనసాగుతున్న ఏసిబి సోదాలు appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 31 Jan 2026 11:40 am