మద్యం సేవించి వాహనాలు నడపరాదు..
మద్యం సేవించి వాహనాలు నడపరాదు.. సరైన పత్రాలు లేని 10 వాహనాలకు 1500,
ప్రజలందరికీ ఆరోగ్యాన్ని కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం
ప్రజలందరికీ ఆరోగ్యాన్ని కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం మెడికల్ క్యాంపును ప్రజలు సద్వినియోగం చేసుకోవాలిమున్సిపల్
చిత్తూరు రిజిస్ట్రార్ కార్యాలయంలో పలు రికార్డులు సీజ్
చిత్తూరు రిజిస్ట్రార్ కార్యాలయంలో పలు రికార్డులు సీజ్ ఏసీబీ కానిస్టేబుల్ పై డాక్యుమెంట్
గుంతల రోడ్డుతో ఇబ్బందులు చిన్నపాటి వర్షానికి గుంతల్లో నీరుఇబ్బంది పడుతున్న వాహనదారులు టేకుమట్ల,ఆంధ్రప్రభ
మొండి బకాయిల వసూళ్ల పై భారీ అవగాహనా ర్యాలీ
మొండి బకాయిల వసూళ్ల పై భారీ అవగాహనా ర్యాలీ సిర్పూర్ (యు ),
అక్రమంగా నిల్వచేసిన… 8గ్యాస్ సిలిండర్లు సీజ్
అక్రమంగా నిల్వచేసిన… 8గ్యాస్ సిలిండర్లు సీజ్ చిట్యాల, ఆంధ్రప్రభ : మండల కేంద్రం
ఆరు గ్యారంటీలకు చట్టబద్ధత తీసుకురావాలి..
ఆరు గ్యారంటీలకు చట్టబద్ధత తీసుకురావాలి.. ఇందిరమ్మ ఇళ్లకు నిధులు తగ్గించడం దారుణం..ఆటో డ్రైవర్లనూ
వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరికీ గాయాలు
వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరికీ గాయాలు కల్లూరు సాయిబాబా టెంపుల్ సమీపంలో రోడ్డు
బైంసాలో నో స్టాక్ పెట్రోల్ భైంసా పట్టణంలోని గీత పెట్రోల్ బంక్ లో
వ్యవసాయ మార్కెట్ ల అభివృద్ధికి నిధులు కేటాయించాలి
వ్యవసాయ మార్కెట్ ల అభివృద్ధికి నిధులు కేటాయించాలి మంత్రిని కోరిన పాలకుర్తి ఎమ్మెల్యే
సినిమా థియేటర్లో ఆకస్మిక తనిఖీలు …
సినిమా థియేటర్లో ఆకస్మిక తనిఖీలు … పలు విభాగాలు ,ఆహార పదార్థాలను క్షుణ్ణంగా
జనగణన మరింత సులభం మీ వివరాలను మీరే నమోదు చేసుకోవచ్చుకమిషనర్, ప్రిన్సిపల్ సెన్సెస్
వార్డుల పునర్వ్యవస్థీకరణకు ప్రభుత్వం ఆదేశాలు…
వార్డుల పునర్వ్యవస్థీకరణకు ప్రభుత్వం ఆదేశాలు… మున్సిపాలిటీలో ప్రారంభమైన ఎన్నికల ప్రక్రియ చిత్తూరు, ఆంధ్రప్రభ
పురుషులకూ ప్రీ బస్సు.. తమిళ ప్రజలపై అన్నాడిఎంకె హామీల వర్షం
చెన్నై: అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో తమిళనాడు ప్రజలపై ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం (ఏఐఏడీఎంకే) హామీల వర్షం కురిపించింది. మంగళవారం అన్నాడిఎంకె తన ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసింది. తాము అధికారంలోకి వస్తే..రేషన్ కార్డులు ఉన్న కుటుంబాలకు ఉచిత రిఫ్రిజిరేటర్లు ఇస్తామని.. మహిళలతోపాటు పురుషులకు కూడా ఉచిత బస్సు ప్రయాణాన్నికల్పిస్తామని హమీ ఇచ్చింది. మేనిఫెస్టోలోని ముఖ్యమైన హామీలు.. రేషన్ కార్డుదారులకు బియ్యంతో పాటు, 1 కిలో పప్పు, 1 లీటరు వంట నూనె. సంవత్సరానికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు. ప్రతి కుటుంబానికి రూ.10,000 ఆర్థిక సాయం. వృద్ధులు , ఇతర లబ్ధిదారుల సామాజిక భద్రతా పింఛన్లను రూ. 2,000కు పెంపు. జల్లికట్టు కళాకారుల కుటుంబాలకు రూ. 10 లక్షల ఆర్థిక సహాయం. కాగా, తమిళనాడు శాసనసభ ఎన్నికలు ఏప్రిల్ 23న ఒకే విడతలో జరగనున్నాయి, ఫలితాలు మే 4న ప్రకటించనున్నారు.
యువకుడు మిస్సీంగ్…. కాల్వలో దూకినట్లు అనుమానం మాచర్ల, ఆంధ్రప్రభ : ఓ యువకుడు
పేదలకు రెండుసెంట్ల స్థలం ఇవ్వాలని సీపీఐ ఆందోళన
పేదలకు రెండుసెంట్ల స్థలం ఇవ్వాలని సీపీఐ ఆందోళన కర్నూలు, ఆంధ్రప్రభ : పేద
విజిలెన్స్ అధికారులు ముమ్మర తనిఖీలు
విజిలెన్స్ అధికారులు ముమ్మర తనిఖీలు అక్రమంగా నిల్వ ఉంచిన 40 సిలిండర్ల సీజ్గ్యాస్
ప్రమాద రహిత జిల్లాగా చేయటమే లక్ష్యం
ప్రమాద రహిత జిల్లాగా చేయటమే లక్ష్యం జిల్లా కలెక్టర్ కృతిక శుక్లారహదారి భద్రత
ప్రపంచంలోనే 25 కాలుష్య నగరాలు ఇండియాలోనే…
ప్రపంచంలోనే 25 కాలుష్య నగరాలు ఇండియాలోనే… ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: ప్రపంచంలో అత్యంత
రౌడీ బాయ్స్, లవ్ మీ సినిమాలతో పాపులరైన ఆశిష్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ’దేత్తడి’. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్పై నిర్మాతలు దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్న ఈ సినిమాకు కొత్త డైరెక్టర్ ఆదిత్య రావు గంగసాని దర్శకత్వం వహిస్తున్నాడు. ఆశిష్ బర్త్డే సందర్భంగా విడుదల చేసిన ఫస్ట్ లుక్కు మంచి స్పందన వచ్చింది. మంగళవారం సాయంత్రం ఈ మూవీ గ్లింప్స్ మేకర్స్ విడుదల చేశారు. హైదరాబాద్ కల్చర్ బ్యాక్డ్రాప్లో రూపొందుతున్న ఈ సినిమా గ్లింప్స్ యూత్ ను ఆకట్టుకునేలా ఉంది. జునైద్ కుమార్ ఈ సినిమాకు మ్యూజిక్ను అందిస్తున్నారు. ప్రసన్న కుమార్ బెజవాడ స్క్రీన్ప్లే, డైలాగ్స్తో పాటు క్రియేటివ్ హెడ్గా కూడా పని చేస్తున్నారు.
మంగళవారం సాయంత్రం హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో ఒక్కసారిగా వాతావరణం మారిపోయి భారీ వర్షం కురిసింది. కొన్ని చోట్ల ఈదురు గాలులతో కూడిన వడగళ్ల వాన కూడా పడింది. మియాపూర్, కూకట్పల్లి, బోరబండ, చందానగర్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, మాదాపూర్, పటాన్చెరు, బాచుపల్లి వంటి పలు ప్రాంతాల్లో రాళ్ల వర్షంతో కూడిన భారీ వర్షం కురుస్తోంది. అమీర్పేట్, బేగంపేట్, ఎస్ఆర్ నగర్, సికింద్రాబాద్, యూసుఫ్గూడ, మణికొండ, బోరబండ, చందానగర్ పలు ప్రాంతాల్లో మోస్తారు వర్షం కురిసింది. కార్యాలయాల నుండి ఇంటికి వెళ్లే సమయంలో వర్షం పడటంతో ఐటీ కారిడార్తో పాటు ప్రధాన రహదారులన్నీ జలమయమై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. అకస్మాత్తుగా కురిసిన ఈ భారీ వానతో రోడ్లు జలమయమై, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రానున్న 2-3 రోజులు తెలంగాణలోని పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ (IMD) యెల్లో అలర్ట్ జారీ చేసింది.
on6guarantees |అధికార-విపక్షాల మధ్య మాటల యుద్ధం
on6guarantees | అధికార-విపక్షాల మధ్య మాటల యుద్ధం on6guarantees | ఆరు గ్యారెంటీలు…
Big Troubles for Puri Jagannadh Ahead
Sensational director Puri Jagannadh has delivered two massive duds like Liger and Double iSmart. Both these films left the buyers and exhibitors in huge losses. Puri Jagannadh has been responsible for the repayment and the issues reached the Film Chamber long ago. The distributors and other parties involved are waiting with patience as Puri Jagannadh […] The post Big Troubles for Puri Jagannadh Ahead appeared first on Telugu360 .
మంత్రి పదవి లేకున్నా నా బ్రాండ్ ఇమేజ్ తగ్గదు: కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
మంత్రి పదవి ఉన్నా లేకున్నా తన బ్రాండ్ ఇమేజ్ ఏ మాత్రం తగ్గదని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. అయితే అసెంబ్లీ సార్వత్రిక ఎన్నికలు ముగియగానే ఏఐసిసి ప్రధాన కార్యదర్శి కెసి వేణుగోపాల్ తనకు మంత్రి పదవి ఇస్తానని హామీ ఇచ్చారని చెప్పారు. ఆ తర్వాత కొంత కాలానికే వచ్చిన లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించుకుని రావాలని కెసి వేణుగోపాల్ చెప్పారని ఆయన తెలిపారు. ఆ హామీ ఇప్పటికీ ఉందన్నారు. ఒకే కుటుంబం నుంచి ఇద్దరికి మంత్రి పదవులు ఇవ్వడం సాధ్యం కాదనడం భావ్యం కాదన్నారు. ఎమ్మెల్యే టిక్కెట్లు ఇచ్చేప్పుడు తెలియదా తాము అన్నదమ్ములమని అని ఆయన ప్రశ్నించారు. తమ ఉమ్మడి నల్లగొండ జిల్లాలోనే ఇద్దరు ఎమ్మెల్యేలు లేరా? అని ఆయన అన్నారు. తనకు మంత్రి పదవి రానంత మాత్రాన తన బ్రాండ్ ఇమేజ్ ఇలాగే ఉంటుందన్నారు. మంత్రి పదవి వచ్చినా ఉన్నది ఉన్నట్లు మాట్లాడుతానని, మార్పు ఏమీ ఉండదని ఆయన తెలిపారు. మంత్రి పదవి కోసం పాకులాడడం లేదన్నారు. మంత్రి పదవి ఇస్తే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని అన్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి రావాలంటే తనకు మంత్రి పదవి ఇవ్వాలన్నారు.
పేదలకు ఇళ్ల స్థలాల హామీని నెరవేర్చాలి…
పేదలకు ఇళ్ల స్థలాల హామీని నెరవేర్చాలి… సీపీఐ డిమాండ్ నరసరావుపేట, ఆంధ్రప్రభ రాష్ట్ర
మతం మార్చుకుంటే ఎస్సీ కోటా రద్దు: సుప్రీంకోర్టు
మతం మార్చుకున్న తరువాత అట్రాసిటీ చట్టం కేసులపై సుప్రీం కోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. క్రైస్తవంలోకి మారిన వారు ఎస్సీ హక్కులను పొందలేరని స్పష్టం చేసింది. హిందువులు, సిక్కులు, బౌద్ధులు మాత్రమే ఈ హక్కులు పొందుతారని పేర్కొంది. ఈ వ్యవహారంలో జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, జస్టిస్ ఎన్వీ అంజారియా ధర్మాసనం ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు సమర్థించింది. ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ చింతాడ ఆనంద్ అనే వ్యక్తి దాఖలు చేసిన పిటీషన్పై అత్యున్నత న్యాయస్థానం విచారణ జరిపి, నేడు తుది ఉత్తర్వులను జారీ చేసింది.బాపట్ల జిల్లా పిట్టలవాని పాలెంలో పాస్టర్ చింతాడ ఆనంద్ ఎటువంటి అనుమతులు లేకుండా చర్చిని నిర్వహించడంపై అక్కల రామిరెడ్డితో పాటు స్థానికులు అభ్యంతరం తెలిపారు. వారిపై అట్రాసిటీ నిరోధక చట్టం కింద ఆనంద్ కేసు పెట్టారు. ఆ కేసును కొట్టివేయాలంటే రామిరెడ్డి, స్థానికులు ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. చింతాడ ఆనంద్ పాస్టర్గా పనిచేస్తున్నందు వల్ల క్రైస్తవుడవుతారని, రాజ్యాంగం ప్రకారం షెడ్యూల్ కులాలకు సంబంధం ఉండదని రామిరెడ్డి తరపు న్యాయవాది తన వాదనను వినిపించారు. పుట్టుకతో హిందువు అయినా.. క్రైస్తవం స్వీకరించడంతో అతను షెడ్యూల్ కులానికి చెందరని కోర్టుకు విన్నవించుకున్నారు. అట్రాసిటీ చట్టం లోని సెక్షన్లు ఆయనకు వర్తించవని, ఫిర్యాదు చట్ట వ్యతిరేకమని.. తమపై పెట్టిన కేసుకు విచారణ అర్హత లేదని వాదించారు. రామిరెడ్డి తరపు న్యాయవాదుల వాదనలను హైకోర్టు పరిగణనలోకి తీసుకుంది. క్రైస్తవ మతంలో కులవ్యవస్థ లేదని కోర్టు పేర్కొంది. హిందూ, సిక్కు, బౌద్ధ మతాలకు చెందిన వారికే ఎస్సీ హక్కులు పొందే అర్హతఉంటుందని స్పష్టం చేసింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ చింతాడ ఆనంద్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. న్యాయమూర్తులు జస్టిస్ పీకే మిశ్రా, జస్టిస్ అంజరియా ధర్మాసనం ఏపీ హైకోర్టు తీర్పును సమర్థించింది. హిందూ, సిక్కు, బౌద్ధ మతాలకు చెందిన వారు మాత్రమే ఎస్సీ హోదాకు అర్హులని స్పష్టం చేసింది. అలా కాకుండా మతం మారితే ఎస్సీ హోదా రద్దవుతుందని తేల్చి చెప్పింది. క్రైస్తవ మతంలోకి మారి పాస్టర్గా పనిచేస్తున్న వ్యక్తి ఎస్సీ, ఎస్టీ చట్టం కింద రక్షణ పొందలేరని స్పష్టం చేసింది. పైగా చింతాడ ఆనంద్ దశాబ్దానికి పైగా క్రైస్తవం ఉన్నారని నిరూపణ అయిందని ధర్మాసనం పేర్కొంది. ఈ నిర్ణయం భవిష్యత్తులో ఇలాంటి కేసులకు మార్గదర్శకంగా నిలవనుంది.
గుడిసెలు వేసిన ప్రతి ఒక్కరికి పట్టాలు ఇవ్వాలి
గుడిసెలు వేసిన ప్రతి ఒక్కరికి పట్టాలు ఇవ్వాలి భీమదేవరపల్లి, ఆంధ్రప్రభ ; భూ
ఇండో-ఫిన్లాండ్ ఎడ్యుకేషన్ మీట్లో పాల్గొన్న మేఘా రెడ్డి..
మునుగోడు, ఆంధ్రప్రభ : న్యూఢిల్లీలోని ఫిన్లాండ్ రాయబారి కార్యాలయంలో నిర్వహించిన ఇండో-ఫిన్లాండ్ ఎడ్యుకేషన్
Mythri’s Next With Soori, Intriguing Poster
Mythri Movie Makers is bankrolling good number of Pan India films with big stars, and they are also backing content-rich movies. After making films like Good Bad Ugly and Dude, they have now announced their third Tamil film- #MythriTamil03, starring the very talented Soori in the lead. The film will be directed by R Ravikumar […] The post Mythri’s Next With Soori, Intriguing Poster appeared first on Telugu360 .
మున్సిపల్ కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి
చిట్యాల, ఆంధ్రప్రభ ; మున్సిపల్ కార్మికుల పెండింగ్ సమస్యలు వెంటనే పరిష్కరించాలని సిఐటియు
Ram’s Action Thriller on Cards
Energetic Star Ram is occupied with debacles. He was super confident on his last film Andhra King Taluka but the film ended up as a disappointment. Ram is on a break and he is personally working on a couple of scripts. His next film has been finalized and it will be announced next week. Logi […] The post Ram’s Action Thriller on Cards appeared first on Telugu360 .
lpg |గ్యాస్ కొరత.. నష్టాల ఊబిలోకి హోటల్స్
lpg | గ్యాస్ కొరత.. నష్టాల ఊబిలోకి హోటల్స్ మూసివేత దారిలో యజమానులుఖర్చు
Jeevan Reddy : జీవన్ రెడ్డి సెంటిమెంట్ వర్కవుట్ అవుతుందా? ఫ్యూచర్ ప్లాన్ అదేనట
కాంగ్రెస్ తో సీనియర్ నేత జీవన్ రెడ్డి ప్రయాణానికి నేటితో ముగిసింది
7,121 కోట్ల పెట్టుబడులతో 17 పరిశ్రమలు…
7,121 కోట్ల పెట్టుబడులతో 17 పరిశ్రమలు… కుప్పానికి హంద్రినీవా ద్వారా కృష్ణా జలాలను
పిల్లలకు విద్య, ఆహారం, ఆరోగ్యాన్ని అందిస్తున్నాం…
పిల్లలకు విద్య, ఆహారం, ఆరోగ్యాన్ని అందిస్తున్నాం… పటమట, ఆంధ్రప్రభ : ప్రభుత్వ పాఠశాలల్లో
ఇప్పగూడెం వద్ద నిలిచిపోయిన పెట్రోల్ బంక్లు..
ఇప్పగూడెం వద్ద నిలిచిపోయిన పెట్రోల్ బంక్లు.. -ఏడాది నుంచి భారత్ పెట్రోల్ బంక్
డ్యూటీకి మించి మానవత్వం చూపిన పోలీసులు
డ్యూటీకి మించి మానవత్వం చూపిన పోలీసులు ట్రాఫిక్ పోలీసుల మానవీయ కోణం…సిగ్నల్ వద్ద
ఎస్సీ ఎస్టీ వర్గాలను నిండా ముంచిన కాంగ్రెస్ పార్టీ
ఎస్సీ ఎస్టీ వర్గాలను నిండా ముంచిన కాంగ్రెస్ పార్టీ ఎస్సీ, ఎస్టీ వర్గాలకు
బిజ్వార్ లోఉల్లాసంగా కొనసాగుతున్నజిల్లాస్థాయిభజన పోటీలు.
బిజ్వార్ లోఉల్లాసంగా కొనసాగుతున్నజిల్లాస్థాయిభజన పోటీలు. ఊట్కూర్, ఆంధ్రప్రభ : నారాయణపేటజిల్లాఊట్కూర్ మండల పరిధిలోని
గ్యాస్, పెట్రోల్ పై ప్రధాని క్లారిటీ
దేశంలో గ్యాస్, పెట్రోల్ సంక్షోభంపై ప్రధాని నరేంద్ర మోదీ క్లారిటీ ఇచ్చారు
Ashish DeThadi Glimpse: Hits Like Thunder
Producers Dil Raju and Shirish of Sri Venkateswara Creations continue their legacy with their new film DeThadi. Ashish of Rowdy Boys and Love Me fame plays the lead in the movie directed by newcomer Aditya Rao Gangasani. After receiving warm appreciation for the first look, the makers have now unveiled the First Glimpse that hits […] The post Ashish DeThadi Glimpse: Hits Like Thunder appeared first on Telugu360 .
Telangana : ప్రభుత్వోద్యోగులకు మరో గుడ్ న్యూస్ చెప్పిన సర్కార్
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది
గురుకుల పాఠశాలలో విద్యార్థికి పాము కాటు..
కామారెడ్డి ప్రతినిధి, ఆంధ్రప్రభ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని గిరిజన బాలుర గురుకుల
ఖరీఫ్ సాగుకు సన్నద్ధమవ్వండి. మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదుపొందుగల గ్రామంలో ‘రైతన్నా మీకోసం’
Telangana |నిందితులు అదుపులో..
Telangana | నిందితులు అదుపులో.. Telangana | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: తెలంగాణ
వార్డు అభివృద్ధే లక్ష్యం -ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాను-అంగన్వాడీ కేంద్రంలో చిన్నారులకు
ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా కూటమి పాలన…
ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా కూటమి పాలన… మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదుకనిమెర్లతండాలో హెల్త్
సాకరమైన పేదల దశాబ్దాల కల… పేదలకు పొజిషన్ సర్టిఫికెట్లు అందజేసిన ఎమ్మెల్యే వసంత
జనసేన ఎమ్మెల్యేల అసంతృప్తిని విన్న పవన్ కల్యాణ్
సీఎంఆర్ఎఫ్ చెక్కుల విషయంలో జనసేన ఎమ్మెల్యేల్లో అసంతృప్తి ఉందని ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు
పాత వాహనాలపై తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం… #Telangana #VehicleScrappage #Hyderabad #GreenTax
మధ్యాహ్న భోజన పథకంపై ఆకస్మిక తనిఖీ…
మధ్యాహ్న భోజన పథకంపై ఆకస్మిక తనిఖీ… విద్యార్థులతో కలిసి భోజనం చేసిన గద్దె
జుక్కల్ (కామారెడ్డి), ఆంధ్రప్రభ : జుక్కల్ మండల కేంద్రంతోపాటు ఆయా గ్రామాలలో సాయంత్రం
మూడుచింతలపల్లిలో జంతర్ మంతర్… మూడు చింతలపల్లి, ఆంధ్రప్రభ : మూడు చింతలపల్లి మున్సిపాలిటీ
చిరంజీవి సినిమాకు సంగీతం అందించాలనేది నా డ్రీమ్
యంగ్ టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ మార్క్ కె రాబిన్ తన 8 ఏళ్ల సంగీత ప్రస్థానంలో 20కి పైగా చిత్రాలకు సంగీతాన్ని అందించి ప్రేక్షకులను అలరించా రు. వాటిలో నాగార్జున నటించిన ది ఘోస్ట్, ప్రియదర్శి మల్లేశం, తేజ సజ్జ జాంబీరెడ్డి, తాప్సీ మిషన్ ఇంపాజిబుల్, నవీన్ పోలిశెట్టి నటించిన ఏజెంట్ సాయిశ్రీనివాస ఆత్రేయ వంటి విజయవంతమైన చిత్రాలున్నాయి. తాజాగా దండోరా సినిమాకు బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ గా తెలంగాణ ప్రభుత్వ గద్దర్ అవార్డ్ ను సొంతం చేసుకున్నారు మార్క్ కె రాబిన్. ఈ సందర్భంగా సంగీత దర్శకుడిగా తన ప్రస్థానాన్ని, తన ప్రయాణంలోని విశేషాల గురించి ఆయన మీడియాతో మాట్లాడుతూ “దండోరా సినిమాకు బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ గా గద్దర్ అవార్డ్ దక్కడం సంతోషంగా ఉంది. గద్దర్ అవార్డ్ ప్రకటించినందుకు సీఎం రేవంత్ రెడ్డి, డిఫ్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిలకు కృతజ్ఞతలు చెప్పుకుంటున్నా. డైరెక్టర్ మురళి చాలా క్లారిటీగా దండోరా సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమాలోని కథాంశమే నన్ను మంచి మ్యూజిక్ ఇచ్చేందుకు ప్రేరణనిచ్చింది. కులాల మధ్య ఉన్న అడ్డుగోడలు, చివరకు చనిపోయాక అంతిమ సంస్కారాలు కూడా చేయకుండా అడ్డుకోవడం, ఒక బ్రిడ్జి మీద నుంచి శవాలను నీటిలోకి దింపడం వంటివి దర్శకుడు చెప్పాక నా మనసు చలించింది. భావోద్వేగం నిండిన మనసుతోనే దండోరా సినిమాకు సంగీతాన్ని అందించాను. ఇక నాని తను నిర్మించిన అ..! సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్గా అవకాశం కల్పించారు. ఆ సినిమాకు ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించారు. అలా టాలీవుడ్లో సంగీత దర్శకుడిగా నా ప్రయాణం మొదలైంది. ఆ తర్వాత 8 ఏళ్ల ప్రయాణంలో 20కి పైగా చిత్రాలకు సంగీతాన్ని అందించాను. - మెగాస్టార్ చిరంజీవి అంటే నాకు చాలా ఇష్టం. ఆయన సినిమాకు మ్యూజిక్ చేయాలనేది నా డ్రీమ్. - ప్రస్తు తం కథాకళి అనే ఒక సినిమా చేస్తున్నాను. అలాగే ప్రశాంత్ వర్మతో రెండు మూవీస్ చేస్తున్నాను”అని అన్నారు.
హోటళ్లకు సులభ సరఫరా… సాధారణ ప్రజలకు కష్టాలే!
విశాలాంధ్ర – నార్పల (అనంతపురం జిల్లా) :- మండల కేంద్రంలో భరత్ గ్యాస్ కార్యాలయం నిర్వాహణపై వినియోగదారులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కార్యాలయ సమయాల్లో సిబ్బంది అందుబాటులో లేకపోవడంతో పాటు, తరచూ కార్యాలయం మూసివేయబడుతుండటం ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది.గ్యాస్ బుకింగ్ కోసం కార్యాలయానికి వచ్చే వినియోగదారులు గంటల తరబడి వేచి ఉండి, చివరకు నిరాశతో వెనుదిరుగుతున్న దృశ్యాలు సాధారణంగా మారాయి. ముఖ్యంగా మహిళలు చిన్నపిల్లలతో కలిసి కార్యాలయం వద్ద వేచి ఉండాల్సి వస్తోందని ఆవేదన […] The post హోటళ్లకు సులభ సరఫరా… సాధారణ ప్రజలకు కష్టాలే! appeared first on Visalaandhra .
IPL 2026.. SRHలోకి ఇంగ్లాండ్ బౌలర్
హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపిఎల్) 2026 ప్రారంభానికి ముందు సన్రైజర్స్ హైదరాబాద్ ను గాయాల బెడద వెంటాడుతోంది. ఇప్పటికే కెప్టెన్ పాట్ కమిన్స్ గాయం కారంగా ప్రారంభ మ్యాచులకు దూరం కాగా.. తాజాగా జాక్ ఎడ్వర్డ్స్ వైదొలగాల్సి వచ్చింది. గాయం కారణంగా అతను IPL 2026 సీజన్ మొత్తానికి దూరమయ్యాడు. జాక్ ను ఎస్ఆర్ హెచ్ రూ. 3 కోట్లకు కొనుగోలు చేసింది. ఇప్పుడు అతని స్థానంలో 35 ఏళ్ల ఇంగ్లాండ్ బౌలర్ డేవిడ్ పేన్ను జట్టులోకి తీసుకున్నట్లు ప్రకటించింది. పేన్.. ఇంగ్లాండ్ తరపున కేవలం ఒక వన్డే (ODI) మాత్రమే ఆడినప్పటికీ, రూ. 1.5 కోట్లకు SRH జట్టులో చేరడం విశేషం. అయితే, పేన్ టీ20 ఫార్మాట్లో అత్యున్నత ప్రదర్శనే చేశాడు. T20 క్రికెట్ ఆడిన అపారమైన అనుభవం అతనికి ఉంది.పేన్, తన కెరీర్లో ఇప్పటివరకు అతను 233 T20 మ్యాచ్లు ఆడి.. 8.03 ఎకానమీ రేటుతో మొత్తం 304 వికెట్లు పడగొట్టాడు. ఇటీవల జరిగిన BBL (Big Bash League) 15 సీజన్లో పేన్ అద్భుత ప్రదర్శన చేశాడు. ఈ సీజన్ టైటిల్ విజేతగా నిలిచిన 'పెర్త్ స్కార్చర్స్' జట్టులో డేవిడ్ పేన్ కీలక బౌలర్ గా ఉన్నాడు. ఆడిన ఆరు మ్యాచ్లలో 11 వికెట్లు పడగొట్టాడు. అంతేకాకుండా, ఫైనల్ మ్యాచ్లో 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డును కూడా గెలుచుకున్నాడు. ఫైనల్లో అద్భుతమైన ప్రదర్శన కనబరిచిన పేన్.. నాలుగు ఓవర్లలో కేవలం 18 పరుగులు మాత్రమే ఇచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు. BBLలో చూపిన ఇదే ఫామ్ను IPLలో SRH తరపున కూడా పునరావృతం చేయాలని పేన్ ఆశిస్తున్నాడు. దీంతో సరైన బౌలింగ్ లేక ఇబ్బందులు పడుతున్న హైదరాబాద్ కు పేన్ కీలకం కానున్నాడు. ఇక, కమిన్స్ అందుబాటులో లేకపోవడంతో స్టార్ బ్యాటర్ ఇషాన్ కిషన్ SRH జట్టుకు నాయకత్వం వహిస్తాడు.
బిఆర్ఎస్ హయాంలో దివ్యాంగుల సంక్షేమానికి ఎంతో కృషి చేశాం: కెటిఆర్
హైదరాబాద్: కాంగ్రెస్ పాలనలో అన్ని వర్గాల ప్రజలు ఇక్కట్లు పడుతున్నారని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ తెలిపారు. దివ్యాంగులకు ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని అన్నారు. అసెంబ్లీ ముందు బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ను దివ్యాంగులు కలిశారు. రేపు చేపట్టనున్న వికలాంగుల దీక్షకు రావాలని కెటిఆర్ ను కోరారు. ఈ సందర్భంగా కెటిఆర్ మీడియాతో మాట్లాడుతూ.. దివ్యాంగుల సైతం రోడ్లపైకి వచ్చి నిరసన తెలుపుతున్న పరిస్థితి వచ్చిందని, దివ్యాంగులకు రూ.6 వేల పెన్షన్ ఇస్తామని సిఎం రేవంత్ సర్కార్ మాట తప్పిందని కెటిఆర్ విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక దివ్యాంగుల సంక్షేమం గంగలో కలిసిపోయిందని, నెల నెలా వచ్చే పెన్షన్ కూడా దివ్యాంగులకు సమాయానికి అందడంలేదని మండిపడ్డారు. దివ్యాంగుల సంక్షేమానికి బిఆర్ఎస్ హయాంలో ఎంతో కృషి చేశామని తెలియజేశారు. శాసనసభలో దివ్యాంగుల సమస్యలపై ప్రస్తావిస్తామని, దివ్యాంగుల పక్షాన బిఆర్ఎస్ పోరాడుతుందని, ఈ అసమర్థ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామిలను నెరవేర్చే వరకు పోరాడుతామని అన్నారు. రేపు దివ్యాంగులు చేపట్టే నిరసన దీక్షకు బిఆర్ఎస్ సంపూర్ణ మద్దతు ఉంటుందని కెటిఆర్ పేర్కొన్నారు.
పిల్లల పౌష్టికాహారంపై గరికపాటి అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండన…జనవిజ్ఞాన వేదిక
విశాలాంధ్ర ధర్మవరం;;ప్రముఖ ప్రవచన కర్త గరికపాటి నరసింహారావు పాఠశాలల్లో పిల్లలకు ఇచ్చే కోడిగుడ్ల గురించి వారికి ఇచ్చే మధ్యాహ్న భోజనం, బ్యాగు, షూస్, యూనిఫారం గురించి చేసిన వ్యాఖ్యలు అత్యంత దుర్మార్గమైనవి, అమానుషమైనవనీ, సమాజంలో ఉన్నత స్థాయిలో ఉండి, ధర్మ ప్రబోధాలు చేసే వ్యక్తి, పేద పిల్లల ఆకలిని , వారి ప్రాథమిక హక్కులను కించపరిచేలా మాట్లాడటం శోచనీయమని జెవివి రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ ఆదిశేషు, జిల్లా ప్రధాన కార్యదర్శి లోకేష్ తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ […] The post పిల్లల పౌష్టికాహారంపై గరికపాటి అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండన…జనవిజ్ఞాన వేదిక appeared first on Visalaandhra .
తప్పుడు కేసులు పెరిగిపోతున్నాయి…
కేంద్ర, రాష్ట్రాలకు సుప్రీంకోర్టు నోటీసులు దేశవ్యాప్తంగా క్రిమినల్ న్యాయ వ్యవస్థలో పెరుగుతున్న తప్పుడు ఫిర్యాదులు, కల్పిత ఆరోపణలు, నకిలీ సాక్ష్యాల సమస్యపై దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్)పై సుప్రీంకోర్టు మంగళవారం విచారణ చేపట్టింది. ఈ అంశంపై స్పందన తెలియజేయాలంటూ కేంద్ర ప్రభుత్వం, అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు నోటీసులు జారీ చేసింది.భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జాయ్ మాల్యా బాగ్చీలతో కూడిన ధర్మాసనం.. న్యాయవాది అశ్విని కుమార్ ఉపాధ్యాయ్ దాఖలు చేసిన […] The post తప్పుడు కేసులు పెరిగిపోతున్నాయి… appeared first on Visalaandhra .
Pic Talk: Vaani Kapoor in a Bikini
Bollywood beauty Vaani Kapoor is open to glamorous roles. The actress hasn’t scored a big hit but she has been associated with some of the top production houses. From sizzling in a bikini to slipping into the best modern looks, Vaani Kapoor looks stunning on screen. The actress posted several pictures in a two-piece bikini […] The post Pic Talk: Vaani Kapoor in a Bikini appeared first on Telugu360 .
క్రికెట్లో ప్రకాశం పటిమ… ఏసీఏ సెంట్రల్ జోన్ వన్డే కిరీటం కైవసం…ఫైనల్ లీగ్
తిరుమలలో భక్తుల రద్దీ ఎలా ఉందంటే?
తిరుపతి: తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో భారీగా భక్తుల రద్దీ కొనసాగుతుంది. తిరుమల వెంకన్నను దర్శించుకునేందుకు మంగళవారం అధిక సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. ఈ క్రమంలో వెంకన్న సర్వదర్శనం కోసం వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్ట్మెంట్లు నిండి కృష్ణ తాజ్ గెస్ట్ హౌస్ వరకు భక్తులు క్యూలైన్లో వేచి ఉన్నారు. దీంతో టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల నుంచి 15 గంటల సమయం పడుతుంది. ఇక, సోమవారం తిరుమల వెంకన్నను 81,483 మంది భక్తులు దర్శించుకున్నారు. ఇందులో 30,777 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించుకున్నారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.5.12 కోట్లుగా ఉన్నట్లు టిటిడి అధికారులు వెల్లడించారు.
Social media |‘దురంధర్’పై సరిహద్దులు దాటి చర్చలు – నిజం ఎంత?
Social media | ‘దురంధర్’పై సరిహద్దులు దాటి చర్చలు – నిజం ఎంత?
నూతన నిర్మల్ డీసీసీ నేతలకు సన్మానం…
నూతన నిర్మల్ డీసీసీ నేతలకు సన్మానం… కడెం, ఆంధ్రప్రభ : కడెం మండల
మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యుడు భాస్కర్ కు ఆర్థిక సహాయం..
సంస్థ చైర్మన్ తల్లం నారాయణమూర్తివిశాలాంధ్ర ధర్మవరం;; మానవతా స్వచ్ఛంద సేవా సంస్థలు క్రియాశీలక సభ్యుడుగా ఉంటూ సంస్థకు ఎంతో సేవలను సభ్యుడు భాస్కర్ (శివ) అందించడం జరిగింది. కానీ శివ భార్యకు ఇటీవలే బత్తలపల్లి ఆర్ డి టి హాస్పిటల్ లో ఆపరేషన్ చేసి, సర్జరీ చేశారు. సమాచారం అందుకున్న మానవతా సంస్థ ట్రస్ట్ కమిటీ వారు వారిని ఆప్యాయంగా పలకరించి, పరామర్శించారు. తదుపరి ఆ కుటుంబానికి సంస్థ తరఫున రూ .10,000, వ్యక్తిగత సభ్యుల తరఫున […] The post మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యుడు భాస్కర్ కు ఆర్థిక సహాయం.. appeared first on Visalaandhra .
West Asia | 15మంది ఇరాన్ మద్దతుదారులు మృతి
West Asia | 15మంది ఇరాన్ మద్దతుదారులు మృతి West Asia |
100% exemption|ఈవీ వాహనాలకు భారీ డిస్కౌంట్
100% exemption| ఈవీ వాహనాలకు భారీ డిస్కౌంట్ 100% exemption | కొనుగోలుకు
Andhra Prabha Smart Edition |TS|మతం మారితే/జీవన్రెడ్డి
ఆంధ్రప్రభ స్మార్ట్ ఎడిషన్ 24-03-2026, 4.00PM ts మతం మారితే ఎస్సీ
మున్సిపల్ ఉన్నత పాఠశాలలో ప్రవేశాలు.. హెడ్మాస్టర్ రాజేశ్వరరావు
విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని శివానగర్ మున్సిపల్ ఉన్నత పాఠశాలలో 2026-27 సంవత్సరమునకు నూతనంగా విద్యార్థుల ప్రవేశాలకు ఒకటవ తరగతి నుండి పదవ తరగతి వరకు ప్రవేశాలు పొందవచ్చునని ఉన్నత పాఠశాల హెడ్మాస్టర్ రాజేశ్వరరావు, ప్రాథమిక పాఠశాల హెడ్మాస్టర్ కృష్ణవేణి తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు పాఠశాలలో చదువుతోపాటు అన్ని వసతులను కల్పించడం జరిగిందని, తల్లిదండ్రులు గమనించి ఇటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ప్రభుత్వం ద్వారా ఉచిత మధ్యాహ్న భోజనం, యూనిఫారంలు బూట్లు, పుస్తకాలు, నోర్సులు అందించడం […] The post మున్సిపల్ ఉన్నత పాఠశాలలో ప్రవేశాలు.. హెడ్మాస్టర్ రాజేశ్వరరావు appeared first on Visalaandhra .
అసెంబ్లీలో బిజెపిపై మంత్రి సీతక్క ఫైర్
బిజెపిపై మంత్రి సీతక్క ఫైర్ అయ్యారు. మంగళవారం అసెంబ్లీ సమావేశాల సందర్భంగా శాసనసభలో మంత్రి సీతక్క మాట్లాడుతూ.. గత పదేళ్లుగా వికలాంగులు, వితంతువుల పెన్షన్లు పెంచని బిజెపి.. బడా పారిశ్రామికవేత్తలకే రూ.16 లక్షల కోట్ల రుణమాఫీ చేసిందని, రైతులను విస్మరించిందని సీతక్క ధ్వజమెత్తారు. రాష్ట్రం నుంచి ఎనిమిది మంది బిజెపి ఎంపీలు ఉన్నా నిధులు తేవడంలో విఫలమయ్యారని, కేంద్రం సహకరించకున్నా తాము ఆరు గ్యారెంటీలను, ఉచిత విద్యుత్, సన్నబియ్యం బోనస్ వంటి పథకాలను అమలు చేస్తున్నామని అన్నారు. కో టి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని, ఇప్పటికే 4.70 లక్షల మంది మహిళలు వ్యాపారాలు ప్రారంభించారని మంత్రి తెలిపారు. MGNREGS లో కేంద్రం తెచ్చిన మార్పుల వల్ల పని దినాలు తగ్గి రాష్ట్రంపై భారం పడుతోందని, చట్టం నుంచి మహాత్మా గాంధీ పేరును తొలగించడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. గాంధీజీని చంపిన గాడ్సేకు RSS తో సంబంధం లేదా అని ప్రశ్నిస్తూ, విభజన హామీలు నెరవేర్చకుండా ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తే ఉపయోగం లేదని సీతక్క ఎద్దేవా చేశారు.
ఆర్డీటీకీ ఎఫ్.సి.ఆర్.ఏ పునరుద్ధరణ
విశాలాంధ్ర- ఉరవకొండ (అనంతపురం జిల్లా) : జిల్లా ప్రజలకు గొప్ప శుభవార్త వచ్చింది. ఆర్డీటీ (రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్)కి ఎఫ్.సి.ఆర్.ఏ పునరుద్ధరణ చేశామని కేంద్రం నుంచి రాష్ట్ర ఆర్థిక, ప్రణాళిక, వాణిజ్య పన్నులు మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ తీపి కబురు అందించింది. ఈ మేరకు మంగళవారం ఉదయం రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి కి కేంద్రం నుంచి ఫోన్ ద్వారా ఆర్డీటీకీ ఎఫ్.సి.ఆర్.ఏ పునరుద్ధరణ చేయడం జరిగిందని సమాచారం వచ్చింది. ఈ […] The post ఆర్డీటీకీ ఎఫ్.సి.ఆర్.ఏ పునరుద్ధరణ appeared first on Visalaandhra .
క్షయ రహిత సమాజం కోసం సమష్టి కృషి..
క్షయ రహిత సమాజం కోసం సమష్టి కృషి.. జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాదికారి
నిజామాబాద్ రుద్రురు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం#Nizamabad #RoadAccident #BusAccident #BreakingNews
After the release of Dhurandhar, Aditya Dhar has emerged as the most discussed director and Dhurandhar: The Revenge kept him in the top slot. The entire Bollywood and Indian cinema is amazed with his work and the film is having a dream run across the globe in all the languages. Even before the film completed […] The post What Next Aditya Dhar? appeared first on Telugu360 .
బుచ్చయ్యపల్లి అంగన్వాడీలో చిన్నారులకు అక్షరాభ్యాసం
బెల్లంపల్లి, ఆంధ్రప్రభ : బెల్లంపల్లి మండలంలోని బుచ్చయ్యపల్లి అంగన్వాడీ కేంద్రంలో మంగళవారం చిన్నారులకు
அமைச்சர் முத்துசாமி பரிசுப் பெட்டகம் வழங்கும் வீடியோ... 2023ல் எடுக்கப்பட்டது தற்போது வைரலாகிறது
அமைச்சர் முத்துசாமி 2023ஆம் ஆண்டு பரிசுப் பெட்டகம் வழங்கும் வீடியோ, தேர்தல் தேதி அறிவிப்புக்குப் பிறகு தவறான தகவலுடன் வைரலாகிறது.
ఏప్రిల్ 1 నుంచి రైల్వే కొత్త నిబంధనలు.. ప్రయాణికులకు ఊరట..
భారతీయ రైల్వే శాఖ ప్రయాణికులకు కీలకమైన అప్డేట్ ఇచ్చింది. టికెట్ల రద్దు, బోర్డింగ్ స్టేషన్ మార్పునకు సంబంధించి నిబంధనలను సవరించింది. టికెట్ల బ్లాక్ మార్కెటింగ్లో దళారుల దందాకు అడ్డుకట్ట వేయడంతో పాటు ప్రయాణికులకు మరింత సౌలభ్యం కల్పించడమే లక్ష్యంగా ఈ మార్పులు చేసినట్టు రైల్వే శాఖ వెల్లడించింది. ఈ కొత్త నిబంధనలు ఏప్రిల్ 1 నుంచి 15 మధ్య దశలవారీగా అమల్లోకి రానున్నాయి.టికెటింగ్ విధానంలో దళారులు చేస్తున్న మోసాలను అరికట్టేందుకే రిఫండ్ నిబంధనలను కఠినతరం చేసినట్లు రైల్వే […] The post ఏప్రిల్ 1 నుంచి రైల్వే కొత్త నిబంధనలు.. ప్రయాణికులకు ఊరట.. appeared first on Visalaandhra .
సర్వర్లలో సాంకేతిక లోపం… తెలంగాణలో నిలిచిపోయిన రిజిస్ట్రేషన్ల ప్రక్రియ
తెలంగాణ రాష్ట్రంలో మంగళవారం ఉదయం నుంచి రిజిస్ట్రేషన్ల ప్రక్రియ నిలిచిపోయింది. ప్రధాన సర్వర్లలో సాంకేతిక సమస్యల కారణంగా రాష్ట్రవ్యాప్తంగా రిజిస్ట్రేషన్ల ప్రక్రియకు ఆటంకం ఏర్పడింది. స్లాట్ బుకింగ్, చలాన్ల చెల్లింపులు పూర్తిగా ఆగిపోయాయి. స్లాట్ బుక్ చేసుకున్నవారు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.స్లాట్ బుకింగ్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఈ-కేవైసీ ప్రక్రియతో పాటు అన్ని కార్యకలాపాలు నిలిచిపోయాయి. భూబదలాయింపు రిజిస్ట్రేషన్లు నిలిచిపోవడంతో వినియోగదారులు అవస్థలు పడుతున్నారు.స్లాట్లు బుక్ చేసుకున్నవారు, కొనుగోలుదారులు, విక్రేతలు ఉదయం నుంచి రిజిస్ట్రేషన్ […] The post సర్వర్లలో సాంకేతిక లోపం… తెలంగాణలో నిలిచిపోయిన రిజిస్ట్రేషన్ల ప్రక్రియ appeared first on Visalaandhra .
Sri leela |ఫామ్ లోకి వచ్చేది ఎప్పుడు..?
Sri leela | ఫామ్ లోకి వచ్చేది ఎప్పుడు..? Sri leela |
శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవానికి సిద్ధం…
శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవానికి సిద్ధం… అనూష ప్రాజెక్ట్స్ నిర్వాణలో ఘనంగా సీతారాముల
నిర్మల్ జిల్లాలో 140 ఏళ్ల మామిడి చెట్టు #MangoTree #Nirmal #Mamda #Telangana #Nature #Village
ప్రభుత్వ ఉద్యోగులకు ఆ వాహనాలపై 20శాతం డిస్కౌంట్: పొన్నం
ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. ఈవీ వాహనాల కొనుగోలుపై ప్రభుత్వ ఉద్యోగులకు 20 శాతం డిస్కౌంట్ ఇవ్వనున్నట్లు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. దేశంలోనే తొలిసారిగా ప్రభుత్వ ఉద్యోగుల కోసం ఎలక్ట్రిక్ వాహన కంపెనీలతో నేరుగా చర్చలు జరిపి ప్రత్యేక డిస్కౌంట్లు ఖరారు చేశామని చెప్పారు. ఈ పథకం ద్వారా 5 లక్షల మందికి పైగా ప్రభుత్వ ఉద్యోగాలకు లబ్ధి చేకూరనున్నట్లు తెలిపారు. ఒక్కో కుటుంబానికి సుమారు రూ.4 లక్షల వరకు ఆదా అయ్యే అవకాశం ఉందన్నారు. ఇది కేవలం సబ్సిడీ మాత్రమే కాదు. మహీంద్రా ఎలక్ట్రిక్, ఓలా ఎలక్ట్రిక్, ఏథర్ ఎనర్జీ, గ్రావ్టన్ మోటార్స్ వంటి కంపెనీలతో నేరుగా చర్చలు జరిపి తీసుకున్న నిర్ణయం. ఇప్పటికే 100శాతం రోడ్డు టాక్స్, రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపు అమల్లో ఉంది. ఇకపై ప్రభుత్వ అవసరాల కోసం కూడా ఎలక్ట్రిక్ వాహనాలనే వినియోగిస్తాం. పరిశుభ్రమైన గాలి, తక్కువ ఇంధన ఖర్చులు, భవిష్యత్తు అవసరాల కోసం మెరుగైన సేవలు అందించాలనేదే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యం అని మంత్రి పొన్నం పేర్కొన్నారు.
HYD |నోటీసులపై స్పందించిన దానం నాగేందర్
HYD | నోటీసులపై స్పందించిన దానం నాగేందర్ HYD | ఆంధ్రప్రభ, వెబ్
ఉరుసు చెరువు ప్రాంగణంలో హరితహారం
ఉరుసు చెరువు ప్రాంగణంలో హరితహారం ప్రజా పాలన. ప్రగతి ప్రణాళిక లో భాగంగా
Digital Deals: Doors Closed for 2026 Indian Films
The digital platforms have been investing big money on Indian films. But with hundreds of films under making in various regional languages apart from Hindi, it has been tough for the digital giants like Netflix and Amazon Prime to acquire the OTT rights of all the super hit films. 2026 is a year packed with […] The post Digital Deals: Doors Closed for 2026 Indian Films appeared first on Telugu360 .
నిస్వార్థంగా పనిచేసే ఏకైక సంస్థ బీజేపీ…
నిస్వార్థంగా పనిచేసే ఏకైక సంస్థ బీజేపీ… ఓటరు జాబితాయే మన బ్రహ్మాస్త్రం.. దొంగ
దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్.. భారత జట్టు ప్రకటన
న్యూఢిల్లీ: భారత మహిళల జట్టు త్వరలో దక్షిణాఫ్రికాలో పర్యటించనుంది. సఫారీలతో టీమిండియా ఐదు మ్యాచ్ల T20I సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్ కోసం BCCI (భారత క్రికెట్ నియంత్రణ మండలి) భారత జట్టును ప్రకటించింది. హర్మన్ప్రీత్ కౌర్ సారథ్యం వహించనుండగా.. సీనియర్ ప్లేయర్లు స్మృతి మంధాన, షఫాలీ వర్మ, జెమీమా రోడ్రిగ్స్ లు జట్టులో చోటు దక్కించుకున్నారు. ఇటీవల జరిగిన WPL (మహిళల ప్రీమియర్ లీగ్) సీజన్లో మంచి ప్రదర్శనతో అందరినీ ఆకట్టుకున్న అనుష్క శర్మను సెలక్టర్లు ఎంపిక చేశారు. ఈ సీజన్ తో అంతర్జాతీయ క్రికెట్ లోకి అనుష్క శర్మ ఎంట్రీ ఇవ్వనుంది. కాగా, ఇరుజట్ల మధ్య ఏప్రిల్ 17, 19, 22, 25, 27 తేదీల్లో మ్యాచ్ లు జరగనున్నాయి. మొదటి రెండు T20I మ్యాచ్లు డర్బన్లో జరగనుండగా, మూడు నాలుగు మ్యాచ్లు జోహన్నెస్బర్గ్లో నిర్వహించనున్నారు.చివరి T20I మ్యాచ్ బెనోనిలో జరుగుతుంది. జట్టు వివరాలు: హర్మన్ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన, షఫాలీ వర్మ, జెమీమా రోడ్రిగ్స్, దీప్తి శర్మ, రిచా ఘోష్, అరుణ్ధతి రెడ్డి, రేణుకా ఠాకూర్, క్రాంతి గౌడ్, శ్రీ చరణి, శ్రేయాంక పాటిల్, కాష్వీ గౌతమ్, భారతి ఫుల్మాలి, ఉమా ఛెత్రి, అనుష్క శర్మ.
సమయోచిత చికిత్సతో ఇరువురి ప్రాణాలూ సురక్షితం
సమయోచిత చికిత్సతో ఇరువురి ప్రాణాలూ సురక్షితం ఖమ్మం సిటీ, ఆంధ్రప్రభ : ప్రాణాలకు
108 లో గర్భిణీ మహిళా ప్రసూతి..
108 లో గర్భిణీ మహిళా ప్రసూతి.. తల్లి బిడ్డ క్షేమం జైనూర్, ఆంధ్రప్రభ
క్రైస్తవంలోకి మారితే ఎస్సీ హోదా రద్దు… సుప్రీంకోర్టు స్పష్టం#SupremeCourt #SCHoda #ReligionChange

24 C