అమెరికా ప్రజలతో మాకు శత్రుత్వం లేదు: ఇరాన్ అధ్యక్షుడు
అమెరికా ప్రజలతో తమకు ఎలాంటి శత్రుత్వం లేదని, కానీ ఇజ్రాయెల్ కోసం అమెరికా ప్రభుత్వం తమతో ప్రాక్సీ యుద్ధం చేస్తోందని ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెరికా ప్రజలను ఉద్దేశించి ఆయన రాసిన బహిరంగ లేఖలో ఈ కీలక ఆరోపణలు చేశారు. ఇరాన్, అమెరికా-ఇజ్రాయెల్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో తమ దేశ వైఖరిని స్పష్టం చేసే ప్రయత్నం చేశారు. అమెరికా ప్రజలతో సహా మరే ఇతర దేశ ప్రజలపైనా ఇరాన్ ప్రజలకు […] The post అమెరికా ప్రజలతో మాకు శత్రుత్వం లేదు: ఇరాన్ అధ్యక్షుడు appeared first on Visalaandhra .
TDP : బాబు వార్నింగ్ లు పనిచేయడం లేదా? ఎమ్మెల్యేలు ఎందుకిలా?
తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు వరస వివాదాల్లో చిక్కుకోవడం పార్టీని ఇబ్బందుల పాలు చేస్తుంది
Green signal |ఉద్యోగులకు భారీ ఊరట
Green signal | ఉద్యోగులకు భారీ ఊరట Green signal | ఆంధ్రప్రభ,
పెద్ద మల్లారెడ్డిలో ఆంజనేయస్వామి ఊరేగింపు…
బిక్కనూర్, ఆంధ్రప్రభ : మండలంలోని పెద్ద మల్లారెడ్డి గ్రామంలో ఆంజనేయ స్వామి శోభాయాత్ర
Road Accident : పది రోజుల్లో పెళ్లి.. మృత్యువు కబళించింది
పదిరోజుల్లో పెళ్లి ఉండగా వధువు రోడ్డు ప్రమాదంలో మరణించాడు.
House arrest |శ్రీనివాస్గౌడ్కు గృహనిర్బంధం.. పోలీసులతో తోపులాట
House arrest | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : సంగారెడ్డి జిల్లా పటాన్చెరులో
హర్మూజ్ జలసంధిని మీరే కాపాడుకోండి.. దేశాలకు తేల్చి చెప్పిన ట్రంప్
హర్మూజ్ జలసంధిలో భద్రతను పశ్చిమాసియాపై ఆధారపడిన దేశాలే చూసుకోవాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. ఇరాన్ వల్లే చమురు ధరలు పెరుగుతున్నాయని, అంతర్జాతీయ వాణిజ్య నౌకలపై దాడులకు ఆ దేశమే కారణమని తీవ్రంగా ఆరోపించారు. బుధవారం రాత్రి జాతినుద్దేశించి ప్రసంగించిన ట్రంప్, గల్ఫ్ ప్రాంతంలో నెలకొన్న ఉద్రిక్తతలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఁఇరాన్ పిచ్చి ఉగ్రదాడులకు పాల్పడటం వల్లే గ్యాసోలిన్ ధరలు పెరిగాయి. ఇలాంటి ఇరాన్ను అణ్వాయుధాల విషయంలో ఎప్పటికీ నమ్మలేం అని ట్రంప్ […] The post హర్మూజ్ జలసంధిని మీరే కాపాడుకోండి.. దేశాలకు తేల్చి చెప్పిన ట్రంప్ appeared first on Visalaandhra .
భక్తిశ్రద్ధలతో హనుమాన్ జయంతి శోభాయాత్ర
ఊర్కొండ ఏప్రిల్ 02, ( జనం సాక్షి ) ;మండలంలో హనుమాన్ జయంతి సందర్భంగా భక్తిశ్రద్ధలతో హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ప్రసిద్ధిగాంచిన ఊరుకొండపేట అంజన్న …
Tiger | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : పోలవరం పరిసర ప్రాంతాల నుంచి
6 గ్యారంటీల తరహాలోనే 100 రోజుల్లో హామీలను నెరవేరుస్తాం: యుడిఎఫ్
తిరువనంతపురం: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన 100 రోజుల్లోనే ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేసిందని.. అదే తరహాలో యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ (UDF) అధికారంలోకి వచ్చిన వెంటనే తమ హామీలను అమలు చేస్తామని ప్రతిపక్ష నాయకుడు వి.డి. సతీశన్ చెప్పారు. కేరళలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో సతీశన్ శుక్రవారం కొచ్చిలో UDF ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేశారు. సంక్షేమ పథకాలు, యువతకు అండగా నిలిచేందుకు 5+1 హామీని ఆయన ప్రకటించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సతీశన్ మాట్లాడుతూ.. కేరళ రాష్ట్ర రవాణా బస్సుల్లో మహిళలందరికీ ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని హామీ ఇచ్చారు. తిరువనంతపురంలో జరిగిన UDF 'పుతు యుగ యాత్ర' ముగింపు దశలో రాహుల్ గాంధీ ప్రకటించిన ఐదు కీలక హామీల ఆధారంగానే ఈ మేనిఫెస్టో రూపొందించామని సతీశన్ తెలిపారు. UDF అధికారంలోకి వస్తే, ప్రస్తుతం రూ. 2,000 ఉన్న సంక్షేమ పింఛన్లను రూ. 3,000కు పెంచుతామని ఆయన చెప్పారు. అలాగే, వృద్ధుల సంక్షేమం కోసం ఒక ప్రత్యేక ప్రభుత్వ శాఖను ఏర్పాటు చేస్తామని కూడా సతీశన్ హామీ ఇచ్చారు. కేరళలోని ప్రతి కుటుంబానికి రూ. 25 లక్షల బీమా పథకాన్ని తీసుకొస్తామన్నారు.
Kerala : కేరళలో యూడీఎఫ్ ఆరు గ్యారంటీలివే
కేరళలో యూడీఎఫ్ ఎన్నికల మ్యానిఫేస్టోను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విడుదల చేశారు
నల్లమల అటవీ ప్రాంతంలోని సలేశ్వరం జాతరతో భక్తుల సందడి #Srisailam #Saleshwaram #LingamayyaJatara
అమరావతి బిల్లుకు నేడు రాజ్యసభ ఆమోదం.. ఇది చారిత్రాత్మక దినం
: ఎన్డీఏ నేతలతోటెలీకాన్ఫరెన్స్లో సీఎం చంద్రబాబుఏపీ రాజధాని అమరావతి విషయంలో మరో కీలక ఘట్టం ఆవిష్కృతం కాబోతోందని, మన రాష్ట్రానికి సంబంధించి ఈ రోజు ఒక చారిత్రాత్మక దినంగా నిలిచిపోతుందని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. ఆయన ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలైన టీడీపీ, జనసేన, బీజేపీ నేతలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అమరావతి బిల్లు నేడు రాజ్యసభలో ఆమోదం పొందబోతోందని, దీంతో పార్లమెంట్లో ఆమోద ప్రక్రియ పూర్తవుతుందని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతోనే […] The post అమరావతి బిల్లుకు నేడు రాజ్యసభ ఆమోదం.. ఇది చారిత్రాత్మక దినం appeared first on Visalaandhra .
Film audition | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : సినిమాల్లో అవకాశాల కోసం
Andhra Pradesh : ఏపీ సర్కార్ గుడ్ న్యూస్.. ఏడు వేల కోట్లు విడుదల
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉద్యోగులకు, రిటైర్డ్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ఇస్తూ నిర్ణయం తీసుకుంది
Road accident |ఘోర రోడ్డు ప్రమాదం..ముగ్గురు మృతి
Road accident | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : జగిత్యాల జిల్లాలో జరిగిన
Road Accident : తెలంగాణలో ఘో రోడ్డు ప్రమాదం..ముగ్గురు స్పాట్ డెడ్
తెలంగాణలో ఘో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మరణించారు
Tragic incident |తల్లి, ఇద్దరు కూతుళ్ల మృతి
Tragic incident | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : హనుమకొండ జిల్లాలో విషాద
Telagnana : నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. భారీ నోటిఫికేషన్
తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పనుంది.
పశ్చిమాసియా యుద్ధ బీభత్సం అంతర్జాతీయ సరఫరా గొలుసులను చిన్నాభిన్నం చేసి చమురు, గ్యాస్ ఇతర కీలక అవసరాలు ఎవరికీ అందకుండా ఎంత కల్లోలం సృష్టిస్తోందో తెలిసిందే. భారతదేశం నుంచి ఇతర దేశాలకు ఎగుమతి కావలసినవి కాకుండా ఆటంకాలు ఏర్పడి ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తోంది. ఈ నేపథ్యంలో తెలంగాణ నుంచి అమెరికా, యుఎఇ, సౌదీ అరేబియా, తదితర దేశాలకు ఎగుమతులు స్తంభించిపోతున్నాయి. దీంతో ఎగుమతిదారులకు ఏం చేయాలో దిక్కుతోచడం లేదు. ఇతర దేశాలతో ముడిపడి ఉన్న మార్కెట్ వ్యవస్థ తలకిందులవుతోంది. తెలంగాణ నుంచి ఇతర దేశాలకు సంబంధించి మొత్తం పది ప్రధాన ఎగుమతి గమ్యస్థానాలలో అయిదు ప్రస్తుతం గందరగోళానికి గురవుతున్నాయి. అమెరికా, సౌదీ అరేబియా, కువైట్, బంగ్లాదేశ్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దేశాలకు ఇప్పుడు తెలంగాణ నుంచి కీలకమైన పరికరాలు ఎగుమతికాక స్తంభించిపోతున్నాయి. తెలంగాణ ఎగుమతి మార్కెట్లలో 50% ఈ విదేశీ మార్కెట్లపై నిమగ్నమై ఉంటున్నాయి. అత్యధికంగా ఎగుమతి జరిగే ప్రధాన దేశాల్లో అమెరికా 23.64 శాతం, యుఎఇ 11.74 శాతం, సౌదీ అరేబియా 6.74 శాతం వరకు ఎగుమతి వాణిజ్యంలో పాలుపంచుకుంటున్నాయి. ఇంకా చైనా 3.69 శాతం, ఫ్రాన్స్ 3.38 శాతం, బ్రిటన్ 2.72 శాతం, టర్కీ 2.32 శాతం, జెక్ రిపబ్లిక్ 1.95 శాతం, బంగ్లాదేశ్ 1.83 శాతం, కువైట్ 1.75 శాతం వరకు తెలంగాణతో వాణిజ్యం సాగిస్తున్నాయి. ఇప్పుడు ఈ దేశాలన్నీ యుద్ధ సంక్షోభంతో వాణిజ్య ఒప్పందాల్లో అనిశ్చితిని ఎదుర్కొంటున్నాయి. ఇంతవరకు ప్రతికూలతలు ఉన్నప్పటికీ, తెలంగాణ ఎగుమతుల పనితీరు పటిష్టంగానే సాగింది. 2023 24లో రూ. 1,16,182 కోట్ల విలువైన సరకుల ఎగుమతులు జరగ్గా, 202425లో రూ. 1,61,843 కోట్ల విలువైన ఎగుమతులు జరిగి 39.3 శాతం ఆధిక్యాన్ని చూపించాయి. ఎయిర్ క్రాఫ్ట్, స్పేస్క్రాఫ్ట్ విడిభాగాలు, ఫార్మాక్యూటికల్ ఉత్పత్తులు, ఆర్గానిక్ కెమికల్స్, ఎలక్ట్రిక్, ఇంజినీరింగ్ పరికరాలు తదితర ఎగుమతులు విరివిగా జరిగాయి. దీంతోపాటు వ్యవసాయ ఉత్పత్తులు, ప్రాసెస్ చేసిన ఆహార పదార్ధాలు చెప్పుకోదగిన విధంగా ఎగుమతులు అవుతున్నాయి. వ్యవసాయ ఉత్పత్తులకు సంబంధించి 500 రిజిస్టర్డ్ ఎగుమతిదారులు తెలంగాణలో ఉన్నారు. అయినప్పటికీ ప్రస్తుత సంక్షోభంతో గల్ఫ్దేశాలకు, ఇతర దేశాలకు ఎగుమతులు తగ్గుముఖం పడుతున్నాయి. వాణిజ్య ఒప్పందాలు ఇంకా ఖరారు కాకపోవడమే ప్రధాన కారణంగా అగ్రికల్చరల్ ప్రాసెస్డ్ ఫుడ్ ప్రాడెక్ట్ ఎక్స్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ (ఎపిఇడిఎ) వెల్లడించడం గమనార్హం. నీతి ఆయోగ్ ఎక్స్పోర్టు సన్నాహక సూచిక 2024 ప్రకారం ఎగుమతుల్లో అన్ని రాష్ట్రాల కన్నా మొత్తం మీద తెలంగాణ ఎనిమిదో స్థానం వహించింది. లాజిస్టిక్స్ అండ్ సేఫ్టీ 2024 రిపోర్టు ప్రకారం తెలంగాణ ఎచీవర్స్ కేటగిరీలో ఉంది. అయితే రవాణా ఖర్చులు విపరీతంగా పెరిగిపోవడంతో తీవ్ర అస్థిరతకు దారితీస్తోందని ఎగుమతిదారులు చెబుతున్నారు. అయినా తలకు మించిన భారంతో యూరప్ మీదుగా గల్ఫ్దేశాలకు నౌకల ద్వారా రవాణా చేస్తుండడం తమకు కష్టం అవుతోందని కొందరు చెబుతున్నారు. పశ్చిమాసియాలో సాధారణ పరిస్థితి ఏర్పడితేనే కానీ తమకు వెసులుబాటు లభించదని అంటున్నారు. ఇతర ఎగుమతిదారులు విమాన రవాణా ఛార్జీలు భరించలేక పోవడంతో ఇప్పుడు తమకు ఎగుమతి ఆర్డర్లు ఎక్కువగానే వస్తున్నాయని పేర్కొన్నారు. హోర్ముజ్ జలసంధి ద్వారా నౌకల రాకపోకలకు నిర్బంధం ఉండడంతో ఇతర విభాగాలపై కూడా ఈ ప్రభావం కనిపిస్తోంది. దుబాయ్, సౌదీ అరేబియా, కువైట్ దేశాలకు ఎగ్ పౌడర్, ఫ్రోజెన్ ఎగ్ లిక్విడ్ ఎగుమతి చేయడానికి ఇదివరకటిలా నౌకలు లభించడం లేదని దాంతో రవాణా ఛార్జీల భారం పెరిగిపోతోందని కొందరు ఎగుమతిదారులు ఆందోళన వెలిబుచ్చారు. హైదరాబాద్ కేంద్రంగా చాక్లెట్లు రవాణా చేసేవారు తమకు గతం కన్నా ఆర్డర్లు తగ్గాయని చెప్పారు. ఇక పెట్రోలు నుంచి వెలువడే ఉప ఉత్పత్తులతో రసాయనాలు, ఎరువులు తయారు చేసే సంస్థలు తగిన ఉత్పత్తి చేయలేక మూతపడుతున్నాయి. ఫార్మాక్యూటికల్, సెమీకండక్టర్లు, డిటెర్జంట్, రంగులు, ప్లాస్టిక్స్ వంటి ఉత్పత్తుల తయారీకి కూడా ఆటంకం ఏర్పడుతోంది. దేశంలోని ఎరువుల ఉత్పత్తి గత నెల రోజుల్లో నాలుగో వంతు పడిపోయింది. ఇంధనం కొరతతో సూరత్ లోని వస్త్రాల తయారీ యూనిట్లు వారానికి ఐదు రోజులే పనిచేస్తున్నాయి. గుజరాత్ లోని సిరామిక్ హబ్గా ఉన్న మోర్జీలో మూడింట ఐదు వంతుల మంది కార్మికులు తమ పనులు సాగక ఇళ్లకు తిరిగి వచ్చేస్తున్నారు. సిరామిక్ బట్టీలను మండించడానికి ఉపయోగించే ప్రొపేన్ కొరతగా ఉండడమే దీనికి కారణంగా దీనికి కారణం. ఎల్పిజి గ్యాస్ లేక పెద్దపెద్ద రెస్టారెంట్లు, హోటళ్లు మూతపడుతుండడం ప్రతిచోటా చూస్తున్నదే. గ్యాస్ సిలిండర్లకు వాస్తవానికి కొరత లేదని, అనవసరంగా ఆందోళనతో బారులు తీరి నిరీక్షించనక్కర లేదని ప్రభుత్వం ఎంత గట్టిగా చెబుతున్నా కృత్రిమ కొరత తప్పడం లేదు. బ్లాక్మార్కెట్లో అసలు ధరకు మూడింతలు ఎక్కువ చేసి విక్రయించడం పరిపాటి అవుతోంది. యుద్ధం మరికొన్ని వారాలు కొనసాగితే పరిస్థితి ఇంకా దారుణంగా మారుతుంది. అప్పుడు రేషనింగ్ చివరి మార్గం కావచ్చు. కొవిడ్ మహమ్మారిలా నిజంగానే అలాంటి విపత్కర పరిస్థితులు ఎదురైతే ప్రపంచ దేశాలు ఒకరికి మరొకరు సహకరించుకోవడం, నిల్వలు అధికంగా ఉన్నవారు తోటి వారికి పంపిణీ చేయడం వంటి సమష్టి కార్యాచరణ పాటించక తప్పదు.
చెన్నారావుపేట, ఏప్రిల్ 1 ( జనం సాక్షి): మండలంలోని జల్లి గ్రామంలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా అంగన్వాడి సెంటర్ లో ఐసిడిఎస్ ఆధ్వర్యంలో …
TDP Faces Embarrassment as MLA Conduct Sparks Fresh Criticism
The Telugu Desam Party is once again facing criticism over the conduct of its elected representatives. Despite repeated warnings from Chief Minister N. Chandrababu Naidu, concerns about the behaviour of some MLAs continue to surface. The latest incident involving Narasaraopet MLA Chadalavada Aravinda Babu has triggered sharp reactions across political circles. Aravinda Babu, a first-time […] The post TDP Faces Embarrassment as MLA Conduct Sparks Fresh Criticism appeared first on Telugu360 .
జగిత్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
ఏప్రిల్ 2( జనం సాక్షి)జగిత్యాల జిల్లాధర్మపురి పట్టణ శివారులోని జగిత్యాల రోడ్డు వైపు గల భారత్ పెట్రోల్ బంక్ సమీపంలో జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం …
Telagnana : విద్యుత్ షాక్ మృతులకు ఎక్స్గ్రేషియా పెంపు
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది
Jubilee Hills |కేర్టేకర్పై అనుమానంతో…
Jubilee Hills | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : హైదరాబాద్లోని ప్రముఖ ప్రాంతం
రాష్ట్రానికో రకం రాజకీయ వైవిధ్యం!
పోలింగ్ తేదీలు సమీపిస్తుంటే ప్రచార హోరు, ఎన్నికల వేడి పెరుగుతున్న అయిదు చోట్ల గెలుపోటములపై అంచనాలు ఆసక్తిని రేపుతున్నాయి. అసోం, కేరళ, పుదుచ్చేరి (కేంద్రపాలిత ప్రాంతం)లలో పోలింగ్ ఈ నెల 9న జరుగనుండగా తమిళనాడులో ఈ నెల 23న, పశ్చిమబెంగాల్లో ఈ నెల 23, 29 (రెండు విడతల) తేదీల్లో పోలింగ్ జరుగనుంది. ఈ ఎన్నికల్లో ఒక చిత్రమైన పరిస్థితిలో.. అయిదుగురు ప్రస్తుత ముఖ్యమంత్రులు తమ పార్టీలను/కూటములను తిరిగి గట్టెక్కించినా ఆశ్చర్యం లేదనే అంచనాలు కూడా సాగుతున్నాయి. అసోంలో బిజెపి మూడో సారి గెలిచే అనుకూల వాతావరణం కనిపిస్తోంది. హిమంత బిశ్వశర్మ ఇక్కడ ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్నారు. పెద్దపోరు తర్వాత కూడా పశ్చిమబెంగాల్లో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ వరుసగా నాలుగోసారి గెలిచే సంకేతాలున్నాయి. తమిళనాడులో సినీనటుడు విజయ్ రంగప్రవేశంతో రాజకీయం కొంత రంగుమారినా ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ నేతృత్వంలోని డిఎంకె ప్రధాన భాగస్వామిగా ‘ఇండియా కూటమి’ అధికారం నిలబెట్టుకోవచ్చనే అంచనాలు సాగుతున్నాయి. ఇక పుదుచ్చేరిలో ప్రస్తుత ముఖ్యమంత్రి ఎన్. రంగస్వామి నేతృత్వంలోని ఎన్.ఆర్. కాంగ్రెస్, -బిజెపి ప్రధాన భాగస్వాములుగా ఎన్డిఎ కూటమియే మళ్లీ గెలవటం ఖాయంగా కనిపిస్తోంది. కేరళంలో ఎన్డిఎ మూడో కూటమిగానే నిలిచిపోయి, పోటీ ప్రధానంగా ముఖ్యమంత్రి పినరయ్ విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్ డెమొక్రాటిక్ ఫ్రంట్ (ఎల్డిఎఫ్), కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ (యుడిఎఫ్) మధ్య నువ్వా, నేనా అన్నట్టుంది. ఎన్నికల ప్రకటనకు ముందువరకు యుడిఎఫ్ కొంత ముందంజలో ఉన్నట్టు కనిపించినా, పాలక ఎల్డిఎఫ్ క్రమంగా పుంజుకుంటుండటంతో ఈ పోటీ రసవత్తరంగా తయారయింది. అసోం ఎన్డిఎ పక్షాల్లో ఐక్యత, ఓటు బదిలీకి అనుకూలించేలా సీట్ల పంపకపు ప్రక్రియ చేపట్టడం వారికి కలిసివస్తోంది. అభివృద్ధి, సంక్షేమం కలగలిపి తాజాగా విడుదల చేసిన మేనిఫెస్టో కూడా వారికి అనుకూలించేదిగా ఉంది. బిజెపి ఇక్కడి ఎజిపి, బిపిఎఫ్ పార్టీలతో కలిసి సయోధ్యతో కూటమి రాజకీయం నెరపుతోంది. కాంగ్రెస్ కేంద్రకంగా ప్రతిపక్ష కూటమి కడదాకా అంతర్గత కలహాలతోనే నలుగుతోంది. 126 స్థానాలున్న అసెంబ్లీలో ఎన్డిఎ కూటమి 90 స్థానాలు కైవసం చేసుకునే అవకాశమున్నట్టు ‘పీపుల్స్పల్స్’ ట్రాకర్ పోల్ సర్వే (2)లో వెల్లడయింది. కేంద్రంలో, రాష్ట్రంలో ఉన్నది ఎన్డిఎ (డబుల్ ఇంజన్) ప్రభుత్వమే అయినా ప్రజల్లో అంతగా వ్యతిరేకత, ప్రభుత్వాన్ని మార్చాలన్న నిశ్చయం కనిపించడం లేదు. నాయకత్వం ప్రజాదరణ కూడా వారికే అనుకూలంగా ఉంది. రాష్ట్రంలో 40శాతం మంది ప్రస్తుత సిఎం హిమంత బిశ్వశర్మనే తిరిగి ముఖ్యమంత్రిగా కోరుకుంటుంటే, కాంగ్రెస్ పార్టీ గౌరవ్ గొగోయ్ను ముఖ్యమంత్రిగా 33% మంది కోరుకున్నారు. బిజెపి వరుసగా రెండు పర్యాయాలు ఇక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అంతకు ముందు కాంగ్రెస్ పార్టీ కూడా వరుసగా 3 పర్యాయాలు ప్రభుత్వం ఏర్పరచింది. అప్పుడు తరుణ్ గొగోయ్ ముఖ్యమంత్రి. ఆ పైన కాంగ్రెస్ క్రమంగా బలహీనపడుతూ వచ్చింది. రేపటి ఎన్నికల్లో బిజెపికి 39 శాతం ఓటు వాటా, కాంగ్రెస్కు 36.5 శాతం ఓటు వాటా లభించవచ్చని సర్వే వెల్లడించింది. సిఎం మమతా బెనర్జీ ఒకవైపు పిఎం నరేంద్ర మోడీ, మరొక వైపు చాలా కాలంగా పరస్పరం కత్తులు దూసుకునే బరి పశ్చిమబెంగాల్ అసెంబ్లీ. ఇక్కడి ఎన్నిక ఈసారి కూడా దేశ ప్రజల దృష్టిని విశేషంగా ఆకర్శిస్తోంది. కిందటి సారి ఎన్నికల్లో టిఎంసిని ఓడించి బిజెపి అధికారం చేపట్టనుందని మీడియా, పలు సర్వే సంస్థలు వేసిన అంచనాలు తలకిందులై చివరికి భారీ మెజారిటీతో గెలిచి మమతాయే మళ్లీ ముఖ్యమంత్రి అయ్యారు. పోటీ రసవత్తరంగా ఉన్నా ఈసారి కూడా మమత 7 శాతం ఓటు వాటా వ్యత్యాసంతో స్పష్టమైన ఆధిక్యతను కనబరుస్తున్నట్టు వార్తలొస్తున్నాయి. ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (సర్) ప్రక్రియ ఇక్కడ వివాదాస్పదమైంది. వ్యతిరేకం అనుకునే ఓట్లను పనిగట్టుకొని తొలగిస్తున్నారని, ఇందుకు బిజెపికి కేంద్ర ఎన్నికల సంఘం (ఇసి) ఏకపక్షంగా సహకరిస్తోందని టిఎంసి ఆరోపిస్తోంది. లేని, చెల్లని, మృతుల, అర్హులు కాని బంగ్లా వలసదారుల ఓట్లతో వరుసగా గెలుస్తూ వస్తున్నారని, దాన్ని అడ్డుకుంటే గగ్గోలు పెడుతున్నారన్నది బిజెపి ప్రతి విమర్శ. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో టిఎంసికి మొత్తం 2.89 కోట్ల ఓట్లు రాగా బిజెపికి 2.31 కోట్ల ఓట్లు లభించాయి. వ్యత్యాసం సుమారు 60 లక్షల ఓట్లుగా నమోదయింది. ఈసారి ‘సర్’ ద్వారా తొలగించిన ఓట్లే 65 లక్షల వరకు ఉండటంతో.. తుది ఫలితాలపై ‘ఈ ప్రక్రియ ప్రభావం ఎంత?’ అన్నది రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమవుతోంది. 28 నుంచి 30 శాతం వరకున్న ముస్లిం ఓట్లు బెంగాల్ ఎన్నికల రాజకీయాలను ప్రభావితం చేయగలుగుతాయి. తన పార్టీ తమిళగ వెట్రి కజగం (టివికె) తరపున మొత్తం 234 స్థానాలకూ అభ్యర్థుల్ని ప్రకటించిన సినీనటుడు విజయ్ చూపే ప్రభావాన్ని బట్టి తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితం ఉండవచ్చు. ప్రస్తుత ప్రభుత్వంపై యువత కొంత అసంతృప్తితో ఉండటం, యువతే ప్రధానంగా విజయ్ వైపు ఆకర్శితులవటం కారణంగా ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిక అవకాశాన్ని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. 2009 ఉమ్మడి ఎపి ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీని బరిలోకి దింపిన సినీనటుడు ‘చిరంజీవి కారకం’ లాంటిదే ఇది కూడా అని, ఇది పరోక్షంగా పాలకపక్షం డిఎంకెకి అనుకూలించేదే అని విశ్లేషిస్తున్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ వ్యతిరేకత అంతగా లేదని, అన్నాడిఎంకె గాని, బిజెపితో కలిసి ఎన్డిఎ కూటమి గానీ బలపడిందీ లేదనే అభిప్రాయం తమిళనాట ముందు నుంచీ ఉంది. దానికి ‘విజయ్’ ఫ్యాక్టర్ తోడవుతోంది. విజయ్ సభలు, ర్యాలీలకు పెద్ద సంఖ్యలో జనం, ముఖ్యంగా మహిళలు, యువత వస్తున్నారు. వారిని నియంత్రించడం ఇబ్బందవుతోంది. గత సంవత్సరం కరూర్ సభ తొక్కిసలాటలో 41 మంది కార్యకర్తలు చనిపోవడం, వారిని పట్టించుకోకుండానే ఆయన వెళ్లిపోవడం వంటివి ఆయనకు కొంత మైనస్ కావొచ్చు. గుడ్డి అభిమానమే తప్ప పార్టీ వ్యవస్థ, యంత్రాంగం అంటూ ఏమీ లేదు. మరో ప్రాంతీయ పార్టీ నామ్ తమిళార్ ఖట్చి (ఎన్టికె) కూడా అన్ని స్థానాల్లో పోటీ చేస్తోంది. కిందటి సారి పోటీ చేస్తే సగటున 6 శాతం ఓటు వాటా సాధించింది. ఈసారి అది పది శాతం దాటొచ్చనే అభిప్రాయం ఉంది. సగటు తమిళ ఓటర్ ఉద్విగ్న -ఉద్రేక స్వభావం రీత్యా ‘విజయ్’ సంచలనం సృష్టిస్తారేమో అనే సందేహాలున్నప్పటికీ, ఇతరుల గెలుపోటముల్ని ప్రభావితం చేసే ఉత్ప్రేరకంగానే ఆయన పార్టీ మిగిలిపోవచ్చన్న అభిప్రాయాలూ వ్యక్తమవుతున్నాయి. ఆయన ప్రకటించిన జాబితా ప్రకారం 106 మంది (45 శాతం) అభ్యర్థులు ఇతర పార్టీల నుంచి వచ్చిన వారే! దీన్ని వ్యతిరేకించిన సొంత పార్టీ టివికె సభ్యులే నిరసనలు, ఆందోళనలు జరిపారు. జయలలిత మరణానంతరం ఏ ఎన్నికా గెలవని అన్నాడిఎంకె బలహీనపడుతూ వస్తోంది. పార్టీ నాయకులు అటు డిఎంకె వైపో, ఇటు టివికె వైపో వలసబాట పట్టారు. వారిపై ఆధిపత్యంతో పొత్తుకు యత్నించిన బిజెపి, చివరకు ఏదో రకంగా పొత్తుతోనే సర్దుకుంది. కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరిలో ఎన్డిఎ తిరిగి అధికారంలోకి వచ్చి ఎన్ రంగస్వామి (ఎన్నార్ కాంగ్రెస్) మళ్లీ ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఇక్కడ కాంగ్రెస్ పెద్దగా పుంజుకోకపోగా, 30 అసెంబ్లీ స్థానాల పుదుచ్చేరిలో లెఫ్టినెంట్ గవర్నర్ నామినేట్ చేసే ముగ్గురు ఎంఎల్ఎలు కీలకం అవుతారు కనుక ఎన్డిఎదే ఆధిపత్యం! కాంగ్రెస్ నేతృత్వంలోని యుడిఎఫ్కు మొదట్లో స్పష్టమైన ఆధిక్యత కనిపించినా అది క్రమంగా కరిగిపోతున్న జాడలు స్పష్టమవుతున్నాయి. ఆ మేర పాలక ఎల్డిఎఫ్ మెరుగుపడటమే కారణం! ప్రజలు ప్రతిసారీ ప్రత్యర్థి పార్టీల కూటమికి అధికారమిచ్చే కిందటి ఎన్నికల్లో అది తప్పింది. కమ్యూనిస్టు కూటమి అధికారాన్ని నిలబెట్టుకొని వరుసగా రెండోసారి ప్రభుత్వం ఏర్పరచింది. వ్యతిరేకత పెరుగుతూ వచ్చి, 2025 డిసెంబరులో జరిగిన మూడంచెల స్థానిక ఎన్నికల్లో, ఉప ఎన్నికల్లో ఎల్డిఎఫ్ ఎదురీదింది. బిజెపి అక్కడక్కడ పెరిగింది. అదలా కొనసాగి, యుడిఎఫ్ లబ్ధి పొందే సూచనలు ఎన్నికల ప్రకటన వరకు స్పష్టంగానే ఉన్నాయి. కమ్యూనిస్టు పార్టీల్లో మునుపెన్నడు లేనంత వ్యతిరేకత, టిక్కెట్టు లభించని వారు పార్టీ క్రమశిక్షణను ఖాతరు చేయకుండా స్వతంత్రులుగా పోటీ చేయడం, పార్టీ బలంగా ఉన్న ఎస్సి, ఎస్టిల్లోని ఉపకులాల్లో వచ్చిన చీలికలు, వ్యతిరేకత వల్ల ఎల్డిఎఫ్ బలహీనమవుతూ వచ్చింది. కానీ, ఎన్నికల ప్రకటన తర్వాత క్రమంగా పుంజుకుంటూ వచ్చి ఎల్డిఎఫ్- యుడిఎఫ్ మధ్య పోటీ నువ్వా-నేనా అన్న స్థితికి చేరింది. ఎన్డిఎ, ఇండియా కూటములు బలమైన ప్రత్యర్థులు, సిద్ధాంత వ్యతిరేకులే అయినా అయిదు రాష్ట్రాల్లో ఎన్నికల్ని ప్రభావితం చేస్తున్న అంశాలు స్థానికతను బట్టి వైవిధ్యభరితంగా ఉన్నాయి. - దిలీప్ రెడ్డి( సమకాలీనం) - రచయిత పొలిటికల్ అనలిస్ట్, డైరెక్టర్ ‘ పీపుల్స్ పల్స్’ రీసెర్చ్ సంస్థ
Chandrababu : ఈరోజు సాయంత్రం దీపాలు వెలిగించండి
ఎన్డీఏ నేతలతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు
Nidhi agarwal |అలా చేస్తుందా..?
Nidhi agarwal | అలా చేస్తుందా..? Nidhi agarwal | లక్కీ ఛాన్స్తో
కేరళలో కాంగ్రెస్ – కమ్యూనిస్టులు కలిసిపోయారు..
కేరళలో కాంగ్రెస్ – కమ్యూనిస్టులు కలిసిపోయారు.. శ్రీ సత్యసాయి బ్యూరో, ఆంధ్రప్రభ :
అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన సింహాద్రి రమేష్ బాబు..
అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన సింహాద్రి రమేష్ బాబు.. కోడూరు, ఆంధ్రప్రభ :
పోలీసులు, పేర్ని కిట్టు మధ్య తీవ్ర వాగ్వాదం..
పోలీసులు, పేర్ని కిట్టు మధ్య తీవ్ర వాగ్వాదం.. మచిలీపట్నం, ఆంధ్రప్రభ : మచిలీపట్నం
అకస్మాత్తుగా కుప్పకూలి.. మంత్రాలయం, ఆంధ్రప్రభ : మంత్రాలయం నియోజకవర్గ కేంద్రంలోని బృందావనం గార్డెన్
తెలంగాణలోని లంబాడీలు జరుపుకునే అతి పెద్ద జాతరలలో లోక మసంద్ జాతర ముందు వరుసలో ఉంటుంది. నారాయణపేట జిల్లా కొత్తపల్లి మండలం తిమ్మారెడ్డిపల్లిలో చైత్ర పౌర్ణమి (ఏప్రిల్) సందర్భంగా జరిగే ఈ జాతరలో తెలంగాణతోపాటు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్, పంజాబ్ రాష్ట్రాల్లోని లంబాడీలు, గిరిజనేతరులు లక్షలాదిగా పాల్గొని జాతరను వైభవంగా జరుపుకుంటారు. శ్రీ లోక మసంద్ తిమ్మారెడ్డిపల్లెలోనే పుట్టాడని కొందరు, రాజస్థాన్లో పుట్టాడని కొందరు చెప్తుంటారు. ఆయన పదిపన్నెండు సంవత్సరాల వయసులోనే పశువులను మేపుతూ తోటి బాలురకు, లంబాడీ తండావాసులకు పలు మహిమలు ప్రదర్శించి, వారి బాధలు తీర్చి, బోధలు చేసి మహనీయుడయ్యాడని చెప్తారు. అనంతరం ఆయన రాజస్థాన్లోని చిత్తోర్ఘడ్లో పుష్కర కాలం తపస్సు చేసి కాళికా మాతను ప్రసన్నం చేసుకున్నాడట. అనంతరం క్రీ.శ. 1700 ప్రాంతంలో పంజాబ్లోని అమృత్సర్లో ఉన్న దేవాలయంలో గురుతేజ్ బహదూర్ సింగ్ దగ్గర కొంతకాలం శిష్యరికం చేశాడు. ఆయనను 1708లో మొఘల్ సామ్రాట్ ఉరి తీసిన తరువాత ఆయన వారసుడు గురు గోవింద్ సింగ్ దగ్గర నాందేడ్లో 6 సంవత్సరాలు శిష్యరికం చేసి ఏడుగురు మసంద్ (దశవంద అనే ధార్మిక శిస్తును వసూలు చేసే శిష్యుడు) లలో ఒకడిగా గుర్తింపు పొంది పలు విద్యలు నేర్చుకున్నాడు. ఇతర సిక్కులు అసూయతో లోక మసందును చంపే ప్రయత్నం చేయగా గురు గోవింద్ ప్రసాదించిన జల్దీ ఘోడ్ (గుర్రం) ఎక్కి వచ్చి తెలంగాణలోని తిమ్మారెడ్డిపల్లి సమీపపు కోయిల్సాగర్ వాగు సంగమంలో స్నానం చేసి, అక్కడి పరుపు బండ మీద తపస్సు చేశాడట. ఆ పరుపు బండ మీది ఆయన పాదముద్రలు, ఆయన గుర్రపు డెక్కల ముద్రలను భక్తులు ఇప్పటికీ దర్శించుకుంటారు. శ్రీ లోక మసంద్ సమీపంలోని మారేడు చెట్టు కింద తపస్సు చేస్తూ, భక్తులకు బోధలు చేసేవారు. మద్యమాంసాల సేవనం వల్ల కుటుంబ జీవితాలు నాశనమవుతాయని, కాబట్టి వాటిని విసర్జించి నైతిక జీవితం గడపాలని, హిందూ మత ధర్మ పరిరక్షణకై కృషి చేయాలని బోధించేవారట. చివరకు జీవసమాధి అయి, కొన్ని గడియల తరువాత చూడగా గులాబీ పూల మధ్య కలశం లాగా గోచరించాడట. దాని మీదే భక్తులు సమాధి మందిరం కట్టారు. దాని స్థానంలో రెండున్నర శతాబ్దాల తరువాత.. యాభై ఏండ్ల కిందట.. 1976లో విశాలమైన ఆలయం నిర్మించారు. పక్కన్నే మాత మందిరం కట్టారు. అప్పట్నుంచి గత అర శతాబ్ద కాలంగా నిరంతరాయంగా చైత్ర పౌర్ణమికి జాతర జరుపుతున్నారు. గురు లోక మసంద్ మహరాజ్ రెండవ అన్న డాకు మహారాజ్ కుమారుడు శ్రీ రాంజీ మహారాజ్ అన్నీ తానై పూజలు, సేవలు చేస్తూ దేవాలయ అభివృద్ధికి ఎంతో తోడ్పాటు అందించారు.తదుపరి రాంజీ మహారాజుకు నిజాం ప్రభుత్వం కాలంలో దేవాలయ నిర్మాణానికి, పూజలు చేసుకోవడానికి సర్వే నెం. 41లో 2 ఎకరాల 38 గుంటల భూమిని మక్తేదార్ అయిన గత్ప రాంచందర్ రావు సనద్ రాసి ఇచ్చారు. తదుపరి రాంజీ మహారాజ్ కుమారులు అయిన 1) గంగు మహరాజ్ (అవివాహితుడు), 2) భద్రు బావాజీ, 3) లచ్చిరాం బావాజీలకు కూడా పూజలు చేసుకోవడానికి, అభివృద్ధి చేసుకోవడానికి మక్తేదారు గత్ప రాంచందర్రావు అన్ని హక్కులు కల్పిస్తూ మరో సనద్ వాసి ఇచ్చారు. దాంతో భద్రు బావాజీ, ఆయన తమ్ముడు లచ్చిరాం బావాజీ ఎంతో కష్టపడి దేవాలయం, మండపాలు, ధర్మశాలలు, కాళికాదేవి ఆలయం, మండపం మొదలైన పనులు చేశారు. వారి తదనంతరం వారి కుమారులు, వారి వంశస్థులు దేవాలయ పూజలు, వంశపారంపర్య ధర్మకర్తలుగా ఉండి నేటి వరకు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినారు. తదుపరి భద్రు బావాజీ మనుమడు శ్రీరాములు నాయక్ (రాములు మహారాజ్), లచ్చిరాం బావాజీ కొడుకు హన్మ్యా నాయక్ (హన్మంతు మహారాజ్) గారలను ఒ.ఎ. నెం. 29/ 2006, తేది: 15 మే, 2009 ద్వారా దేవాదాయ శాఖ వారు వంశపారంపర్య ధర్మకర్తలుగా నియమించారు. వారు ఇరువురి మరణాంతరం హన్మంతు మహరాజ్ కొడుకులు, వారి తమ్ముడు తుక్యా నాయక్ కొడుకులు, రాములు నాయక్ (రాములు మహరాజ్) కొడుకులు, తమ్ముళ్లు (భాగస్థులు) కీ.శే. కిషన్ నాయక్ కొడుకులు, కీ.శే. హిరాలాల్ కొడుకు, తమ్ముళ్లు ధన్ను నాయక్, దేవులా నాయక్... వీరు దేవాలయ కార్యక్రమాలను నిర్వహిస్తూ వంశపారంపర్య పూజారులుగా, ధర్మకర్తలుగా వ్యవహరిస్తున్నారు. ప్రతి సంవత్సరం చైత్రశుద్ధ పౌర్ణమి రోజులలో జరిగే శ్రీ గురు లోక మసంద్ ప్రభు బ్రహ్మోత్సవాల(జాతర)లో లంబాడీ గిరిజనులు, గిరిజనేతర భక్తులు లక్షల సంఖ్యలో పాల్గొంటారు. స్వామివారి దర్శనం అనంతర మాతకు మొక్కి కోళ్లు, మేకలు కోసుకొని విందు చేసుకుంటారు. ఒక అంచనా ప్రకారం ప్రతి జాతరలో యాభై నుంచి అరవై వేల మేకలను బలిస్తారట. దీన్ని బట్టి భక్తజన సందోహం ఎంత ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. బ్రహ్మోత్సవాలలో భాగంగా రథోత్సవం (తేరు) మిరుమిట్లుగొలిపే బాణసంచాల పేలుళ్ల మధ్య అంగరంగ వైభవంగా జరుగుతుంది. ప్రత్యేక అలంకరణలతో, బ్యాండ్ మేళతాళాలతో ప్రభు వారి పల్లకిసేవ జరుగుతుంది. కాళికాదేవి అమ్మవారికి ప్రత్యేక అలంకరణ, హోమం (భోగ్ భండార్), కుంకుమార్చన, పల్లకీ సేవ జరుగుతుంది. జాతరలో ఎన్నో అద్భుత దృశ్యాలు, ప్రభు వారి మహిమలు భక్తులకు సాక్షాత్కరిస్తాయనే విశ్వాసం ఉంది. సాంప్రదాయ నృత్యాలు, బంజార ఆట పాటలు, భజనలు భక్తులను తన్మయత్వానికి గురి చేస్తాయి. భక్తులు ప్రభు వారికి పూలమాలలు, ప్రత్యేక వస్త్రాలు (గాది), మహా భోగ్ భండార్ (నైవేద్యాలు), వెండి, బంగారం సమర్పించి తమ మొక్కులు తీర్చుకుంటారు. ఈ జాతర ప్రాధాన్యాన్ని గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం 1 ఏప్రిల్ 2026 న ఈ జాతరను రాష్ట్ర పండుగగా గుర్తించి అవసరమైన నిధులను విడుదల చేస్తున్నది. - డా. ద్యావనపల్లి సత్యనారాయణ 94909 57078
ఘనంగా హనుమాన్ జయంతి శోభాయాత్ర..
ఘనంగా హనుమాన్ జయంతి శోభాయాత్ర.. ఊర్కొండ, ఆంధ్రప్రభ : హనుమాన్ జయంతి వేడుకల
రణబీర్ కపూర్ 'రామాయణ' టీజర్ వచ్చేసింది..
బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్, సాయిపల్లవి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న అత్యంత భారీ ప్రాజెక్టు రామాయణ. ఇందులో రాముడిగా రణబీర్ కపూర్, సీతా దేవిగా సాయిపల్లవి.. రావణుడిగా రాకింగ్ స్టార్ యష్ నటిస్తున్న సంగతి తెలిసిందే. నితీష్ తివారీ దర్శకత్వంలో రూపొందుతన్న ఈ క్రేజీ ప్రాజెక్టును నమిత్ మల్హోత్రా.. ప్రైమ్ ఫోకస్ స్టూడియోస్, 8 సార్లు ఆస్కార్ గెలుచుకున్న DNEG, యష్ మాన్స్టర్ మైండ్ క్రియేషన్స్ భాగస్వామ్యంతో కలిసి నిర్మిస్తున్నారు. హనుమాన్ జయంతి సందర్భంగా గురువారం ఉదయం ఈ మూవీ టీటర్ ను మేకర్స్ విడుదల చేశారు. అద్భుతమై విజువల్స్ ఆకట్టుకుంటున్నాయి. రాముడి అవతారంలో రణబీర్ కపూర్ లుక్స్ బాగున్నాయి. ఈ మూవీ రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారు. ఇక, హనుమంతుడిగా సన్నీ డియోల్.. లక్ష్మణుడిగా రవి దూబే నటిస్తున్నారు. ఈ మూవీ మొదటి భాగం 2026 దీపావళికి, రెండవ భాగం 2027 దీపావళికి ప్రపంచవ్యాప్తంగా IMAXలో విడుదల కానుంది.
Namit Malhotra’s Ramayana Rama Glimpse: A Grand Spectacle
Ramayana Movie Teaser The highly anticipated cinematic adaptation of Ramayana has officially unveiled its first glimpse of Ranbir Kapoor as Lord Rama. Directed by Nitesh Tiwari and produced by Namit Malhotra’s Prime Focus Studios alongside Yash’s Monster Mind Creations, this two-part epic promises to be a global event. The newly released teaser introduces audiences to […] The post Namit Malhotra’s Ramayana Rama Glimpse: A Grand Spectacle appeared first on Telugu360 .
Hyderabad : హైదరాబాద్ లో ఇళ్లకు తగ్గిన డిమాండ్.. రీజన్ ఇదే
భారతదేశంలో రియల్ ఎస్టేట్ రంగంలో కుదుపుకు లోనయింది
భక్తులతో కిటకిటలాడిన హనుమాన్ ఆలయాలు..
భక్తులతో కిటకిటలాడిన హనుమాన్ ఆలయాలు.. చెన్నూర్, ఆంధ్రప్రభ : హనుమాన్ జయంతి వేడుకలను
14 టన్నుల కుళ్లిన మాంసం సీజ్ #latestnews #telugupost #meat #rotten #viralvideo
Hyderabad : నేడు శోభాయాత్ర..ట్రాఫిక్ ఆంక్షలు అమలు
నేడు హనుమాన్ జయంతి సందర్భంగా హైదరాబాద్ లో శోభాయాత్ర జరగనుంది
స్వాతంత్ర బాబుగా ఆకట్టుకుంటూ..
ఆర్ఎక్స్100, మంగళవారం చిత్రాలతో ప్రేక్షకులు, విమర్శకుల ప్రశంసలు అందుకున్న దర్శకుడు అజయ్ భూపతి, ప్రస్తుతం ’శ్రీనివాస మంగాపురం’ ప్రాజెక్ట్కి దర్శకత్వం వహిస్తున్నారు. సూపర్ స్టార్ కృష్ణ మనవడు, మహేష్ బాబు సోదరుడి కుమారుడు జయ కృష్ణ ఘట్టమనేని ఈ సినిమాతో హీరోగా పరిచయం అవుతున్నారు. రవీనా టాండన్ కుమార్తె రాషా తడాని ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తున్నారు. కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ఈ చిత్రంలో కీలక పాత్రలో కనిపించనున్నారు. తాజాగా ఈ చిత్రం నుంచి నవరసరాయ డా. నరేష్ వికే ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు. ఈ చిత్రంలో నరేష్ స్వాతంత్ర బాబు పాత్ర పోషిస్తున్నారు. ఒక చేతిలో బాటిల్ మరో చేతిలో టేప్ రికార్డర్ పట్టుకొని డాన్స్ వైబ్లో కనిపించిన నరేష్ లుక్ ఆకట్టుకుంది. అగ్ర నిర్మాత అశ్వనీ దత్ ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. నిర్మాత పి.కిరణ్ నిర్మిస్తున్నారు.
Summer Effect : పగటి వేళ అప్రకటిత కర్ఫ్యూ.. ఎండల దెబ్బకు హడల్
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి
Interesting: NBK’s Next in Two Parts
Nandamuri Balakrishna is all set to work with young director Vivek Athreya. The film is expected to roll after Dasara this year. Rumors say that the film will be made in two parts and this is quite surprising to hear. Telugu360 has inquired about it and it is true. Vivek Athreya has narrated an interesting […] The post Interesting: NBK’s Next in Two Parts appeared first on Telugu360 .
Andhra Pradesh : నేటితో సర్పంచ్ ల పదవీ కాలం ముగింపు
ఆంధ్రప్రదేశ్ లో సర్పంచ్ ల పదవీ కాలం ముగియనుంది
Sharwa’s Biker Censor Report: Blockbuster Ride
Charming Star Sharwa’s Biker is all set to hit the screens tomorrow, riding on sky-high expectations fueled by its striking promotional content. Confident in the film, the makers are holding paid premieres today, and the response has been outstanding, with almost all shows turning full. The film has secured a U/A certificate, and early censor […] The post Sharwa’s Biker Censor Report: Blockbuster Ride appeared first on Telugu360 .
వైభవంగా పల్లకి సేవ.. మెండోరా, ఆంధ్రప్రభ : నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం
తిరుమలలో భక్తుల భద్రతకు ప్రత్యేక చర్యలు #Tirumala #TTD #Alipiri #DevoteeSafety #DroneSurveillance
Gold Prices Today : మళ్లీ షాకిస్తున్న బంగారం ధరలు..కొనడం మంచిదేనా?
ఈరోజు దేశంలో బంగారం ధరలు పెరిగాయి. వెండి ధరల్లో కూడా పెరుగుదల కనిపించింది
వధువు భావాలను అందంగా చూపించే పాట
డిఫరెంట్ ఎంటర్టైనర్స్ చేస్తున్న తరుణ్ భాస్కర్... రైటర్, -డైరెక్టర్ కశ్యప్ శ్రీనివాస్తో కలిసి ‘గాయపడ్డ సింహం’ తో అలరించబోతున్నారు. ఈ చిత్రాన్ని పవన్ సాదినేని సమర్పణలో, కళ్యాణ చక్రవర్తి మంథిన, భాను కిరణ్ ప్రతాప, విజయ్ కృష్ణ లింగమనేని, ఉమేష్ బన్సల్ సప్తస్వ మీడియా వర్క్, పిఓవి స్టోరీస్, జీ స్టూడియోస్ బ్యానర్ల పై నిర్మించారు. ఫరియా అబ్దుల్లా, మానస చౌదరి కథానాయికలుగా నటించారు. ఈ చిత్రం ట్రైలర్, విభిన్నమైన ప్రమోషనల్ సాంగ్ సినిమాపై అంచనాలను పెంచాయి. బుధవారం సెకండ్ సింగిల్ ’బ్రైడ్ సాంగ్’ను విడుదల చేశారు. ఈ లేటెస్ట్ సింగిల్ను ప్రీ-వెడ్డింగ్ సెలబ్రేషన్ మూడ్ను ఫ్రెష్గా, ఫన్తో నింపేలా రూపొందించారు. పెళ్లి ముందు ప్రతి క్షణాన్ని ఆస్వాదిస్తున్న వధువు భావాలను ఈ పాట అందంగా చూపిస్తోంది. సంగీత దర్శకుడు స్వీకర్ ట్రెండీ బీట్స్తో పాటు ఫెస్టివ్ ఫ్లేవర్ను అద్భుతంగా మేళవించారు. ఈ పాటలో ఫరియా స్క్రీన్పై మెరిసింది. చివరలో తరుణ్ భాస్కర్ ఎంట్రీ ఇచ్చి, తనదైన ఫన్ వైబ్తో ఈ సెలబ్రేషన్ను మరింత డబుల్ చేశారు. గాయపడ్డ సింహం మే 1వ తేదీన ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.
వరుస బ్లాక్బస్టర్ విజయాలతో అలరిస్తున్న ప్రదీప్ రంగనాథన్ హీరోగా, విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో రూపొందిన క్రేజీ లవ్ స్టోరీ ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’. ఈ చిత్రాన్ని నయనతార నిర్మించగా, కృతి శెట్టి హీరోయిన్గా నటించారు. ఈ చిత్రంలో ఎస్.జె. సూర్య, యోగి బాబు కీలక పాత్రలు పోషించారు. హీరో రానా దగ్గుబాటి ఈ సినిమా తెలుగు టీజర్ను లాంచ్ చేశారు. ప్రపంచం ఎక్కడికో వెళ్లిపోయింది, మనం ఇప్పుడు 2040లో ఉన్నాం. కానీ ఒకడు లేని ఒక విషయాన్ని ఉందని అంటున్నాడు... అనే వాయిస్తో ప్రారంభమైన టీజర్ క్రేజీగా ఆకట్టుకుంది. ప్రదీప్ రంగనాథన్ ఎంట్రీ, కృతి శెట్టిని వర్షంలో కలిసే సన్నివేశం-, ఇద్దరి మధ్య కెమిస్ట్రీ చాలా ఫ్రెష్గా కనిపించింది. దర్శకుడు విఘ్నేష్ శివన్ ఈ క్రేజీ లవ్ స్టోరీని అద్భుతంగా తెరకెక్కించారు. శ్రీ పద్మిని సినిమాస్ ద్వారా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఏప్రిల్ 10న ఈ చిత్రం గ్రాండ్గా విడుదల కానుంది.
IPL 2026 : నేడు కోల్ కత్తా నైట్ రైడర్స్ తో సన్ రైజర్స్ హైదరాబాద్
ఐపీఎల్ లో నేడు మరో కీలక మ్యాచ్ జరగనుంది. కోల్ కత్తా నైట్ రైడర్స్ తో సన్ రైజర్స్ హైదరాబాద్ తలపడనుంది.
జగిత్యాల జిల్లా ధర్మపురిలో లారీ ఢీకొట్టి ముగ్గురు మృ*తి #RoadAccident #Jagtial #Dharmapuri
Do Tollywood Filmmakers need Malayalam Actors?
The working style in Malayalam cinema is completely different when compared to Telugu movies. Right from the budgets to the schedules, everything is quite different. Malayalam actors are not paid big money and the schedules of their films are wrapped up in long schedules on strict working days. When it comes to Tollywood biggies, big […] The post Do Tollywood Filmmakers need Malayalam Actors? appeared first on Telugu360 .
శునకాల దాడిలో ఆవుదూడ మృతి.. వెల్దండ, ఆంధ్రప్రభ : నాగర్ కర్నూలు జిల్లా
Anhdra Pradesh : ఏపీలో ఎన్టీఆర్ వైద్య సేవల బంద్
ఆంధ్రప్రదేశ్ లో ఎన్టీఆర్ వైద్య సేవల బంద్ కొనసాగుతుంది
ధర్మపురిలో ఘోర ప్రమాదం.. బైక్, ఆటోను ఢీకొట్టిన లారీ.. ముగ్గురు మృతి
ధర్మపురి: జగిత్యాల జిల్లాలోని ధర్మపురిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బుధవారం అర్ధ రాత్రి ధర్మపురి పట్టణంలోని భారత్ పెట్రోల్ బంక్ సమీపంలో వేగంగా దూసుకొచ్చిన ఓ లారీ.. ఓవర్ టెక్ చేస్తూ, ఎదురుగా వస్తున్న బైక్ ను ఢీకొట్టి.. తర్వాత ఆటోను ఢీకొంది.ఈ ప్రమాదంలో బైక్ పై ప్రయాణిస్తున్న ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటనలో ఆటో బోల్తా పడటంతో.. అందులో ప్రయాణిస్తున్న పలువురు హనుమాన్ భక్తులకు గాయాలకు గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని చికిత్స కోసం అంబులెన్స్ లో జగిత్యాల ఆసుపత్రికి తరలించారు. మృతులను ధర్మపురికి చెందిన ఇద్దరు, సారంగాపూర్ మండలం రేచ్ పల్లి గ్రామానికి చెందిన ఒక్కరిగా గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరపనున్నట్లు తెలిపారు.
నిధులు పక్కా దారి పట్టకుండా.. కుంటాల, ఆంధ్రప్రభ : ప్రగతి పాలన ప్రగతి
Tirumala : తిరుమలకు నేడు వెళ్లే వారికి గుడ్ న్యూస్... సులువుగానే దర్శనం
తిరుమలలో భక్తుల రద్దీ నేడు సాధారణంగానే ఉంది
వైభవంగా ఆది దంపతుల గిరి ప్రదక్షణ..
వైభవంగా ఆది దంపతుల గిరి ప్రదక్షణ.. ఇంద్రకీలాద్రి, ఆంధ్రప్రభ : విజయవాడలోని ఇంద్రకీలాద్రి
రామదుర్గం కొండల్లో పెద్ద పులి కలకలం #TigerAlert #WildlifeMovement #Ramadurgam #BigCat #ForestAlert
కలెక్టర్ లక్ష్మీశ సంచలన ఉత్తర్వులు..
కలెక్టర్ లక్ష్మీశ సంచలన ఉత్తర్వులు.. ఎన్టీఆర్ బ్యూరో, ఆంధ్రప్రభ : గ్రామ పంచాయతీ
Earth Quake : ఇండోనేషియాను వణికించిన భూకంపం
ఇండోనేషియాను భూకంపం వణికించింది. రిక్టర్ స్కేల్ పై 7.6 తీవ్రతతో నమోదయింది.
Telangana : తెలంగాణలో విద్యాసంస్థలు జూన్ 13న తిరిగి ప్రారంభం
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు, తల్లిదండ్రులకు గుడ్ న్యూస్ చెప్పింది
ఆలయంలో దొంగని ఎలా పట్టుకున్నారంటే..
ఆలయంలో దొంగని ఎలా పట్టుకున్నారంటే.. యడ్లపాడు, ఆంధ్రప్రభ : యడ్లపాడు గ్రామంలోని శ్రీ
Amaravathi : నేడు రాజ్యసభలో అమరావతి బిల్లు
నేడు రాజ్యసభలో ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లు రానుంది
Premiere Bookings: Biker and Rakasa Racing Ahead
Two Telugu films Biker and Rakasa are all set for April 3rd release. Both these films are heading for paid premieres today. For the first time in the recent times, the advance bookings for both the films are encouraging. Both Biker and Rakasa will have a number of paid premieres and the several shows for […] The post Premiere Bookings: Biker and Rakasa Racing Ahead appeared first on Telugu360 .
7.4 Earthquake Indonesia : భూకంపం బీభత్సం Andhra Prabha News
7.4 Earthquake Indonesia : భూకంపం బీభత్సం Andhra Prabha News (
Telangana : ఆసిఫాబాద్ జిల్లాలో పోలీస్ యాక్ట్
కుమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో పోలీస్ యాక్ట్ అమలులో ఉందని ఎస్పీ తెలిపారు
From ORSL to ERZL: Why a Hyderabad Doctor Is Taking On J&J and Kenvue
Hyderabad-based paediatrician Dr Sivaranjani Santosh has refused to back down after receiving a legal notice from Johnson & Johnson Pvt. Ltd. and JNTL Consumer Health (India) Pvt. Ltd., a Kenvue group company, over her social media posts on ERZL and ORSL. Speaking publicly after the notice on Tuesday, Dr Sivaranjani said the issue is much […] The post From ORSL to ERZL: Why a Hyderabad Doctor Is Taking On J&J and Kenvue appeared first on Telugu360 .
ఇరాన్ ఎయిర్ ఫోర్స్, నేవీని ధ్వసం చేశాం..ఇంకా భీకర దాడులు చేస్తాం
వాషింగ్టన్: ఇరాన్తో యుద్ధంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. రెండు మూడు వారాల్లో ఇరాన్ పై భీకర దాడులు చేస్తామని తెలిపారు. తాజాగా ట్రంప్, జాతిని ఉద్దేశించి మాట్లాడుతూ.. ఇరాన్ ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తోందని.. అందుకే ఆ దేశంపై దాడి చేశామని చెప్పారు. ఇరాన్ తీవ్రంగా ప్రతిఘటిస్తుండటంతో ఇప్పట్లో యుద్ధం ఆగే పరిస్థితి లేదని.. ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ కొనసాగుతుందని తెలిపారు. ఇప్పటికే అమెరికా సైన్యం.. ఇరాన్ ఎయిర్ ఫోర్స్, నేవీని పూర్తిగా ధ్వసం చేసిందని ట్రంప్ చెప్పారు. వారి నాయకుల్లో చాలా మంది హతమయ్యారన్నారు. క్షిపణులు, డ్రోన్లను ప్రయోగించే వారి సామర్థ్యం గణనీయంగా తగ్గిపోయిందన్నారు. ఎప్పటికీ ఇరాన్ అణ్వాయుధాన్ని తయారు చేయకుండా చేశామన్నారు. వారి ఉగ్రవాద పాలన ఇప్పుడు అంతమయ్యిందన్నారు. మరో రెండు, మూడు వారాల్లో ఇరాన్ పై భీకర దాడులు చేస్తామని హెచ్చరికలు జారీ చేశారు. త్వరలో ఇరాన్లో తమ పని పూర్తి చేస్తామని ట్రంప్ తెలిపారు.
IPL 2026 : లక్నో సూపర్ జెయింట్స్ కు తప్పని ఓటమి.. సునాయాసంగా గెలిచిన ఢిల్లీ
ఢిల్లీ క్యాపిటల్స్ ఆరు వికెట్ల తేడాతో లక్నో సూపర్ జెయింట్స్పై విజయం సాధించింది
Iran - America War : అమెరికా నౌకాదళ బలగాలు మధ్యప్రాచ్యానికి…ఇరాన్ యుద్ధంపై ట్రంప్ కీలక ప్రసంగం
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రసంగంలో ఇరాన్పై యుద్ధ పురోగతిపై వివరించారు
ఇండోనేషియాలో భారీ భూకంపం.. సునీమీ హెచ్చరికలు జారీ
జకార్తా: ఇండోనేషియాలో భారీ భూకంపం సంభవించింది. ఉత్తర సులవేసి ప్రావిన్స్లోని తీరప్రాంత నగరమైన బిటుంగ్లో 7.4 తీవ్రతతో భారీ భూకంపం సంభవించిందని యూఎస్ జియోలాజికల్ సర్వే (USGS) తెలిపింది. భూకంప కేంద్రానికి 1,000 కిలోమీటర్ల (621 మైళ్ల) పరిధిలో సునామీ అలలు సంభవించే అవకాశం ఉందని ఒక యూఎస్ పర్యవేక్షణ కేంద్రం హెచ్చరిక జారీ చేసింది. నివేదికల ప్రకారం, స్థానిక కాలమానం ప్రకారం గురువారం ఉదయం 6.48 గంటల సమయంలో టెర్నాటే అనే చిన్న ద్వీపానికి సమీపంలో, మొలుక్కా సముద్రంలో 35 కిలోమీటర్ల లోతులో ఈ భూకంపం సంభవించిందని USGS తెలిపింది. ఈ భూకంపం కారణంగా ఇండోనేషియా, ఫిలిప్పీన్స్, మలేషియా తీరాల వెంబడి సునామీ అలలు సంభవించే అవకాశం ఉందని హవాయికి చెందిన పసిఫిక్ సునామీ హెచ్చరిక కేంద్రం పేర్కొంది.
Pak - Afghan War : పాక్ , ఆఫ్ఘాన్ మధ్య చర్చలు.. నెల రోజులకు పైగా కొనసాగుతున్న యుద్ధం
Pak - Afghan War : పాక్ ఆఫ్ఘాన్ మధ్య చర్చలు.. నెల రోజులకు పైగా కొనసాగుతున్న యుద్ధం
హనుమాన్ జయంతి ఎందుకు జరుపుకుంటారు ?
హనుమాన్ జయంతి ఎందుకు జరుపుకుంటారు ? ఊరుకొండ, ఆంధ్రప్రభ : నేడే హనుమాన్
No 3 Capitals : ఏపీకి అమరావతి కిరీటం Andhara Prabha SPL News
No 3 Capitals : ఏపీకి అమరావతి కిరీటం Andhara Prabha SPL
2ndAprilchintana |మానవత్వం, ఆధ్యాత్మికత పై సమగ్ర విశ్లేషణ..
2ndAprilchintana | మానవత్వం, ఆధ్యాత్మికత పై సమగ్ర విశ్లేషణ.. 2ndAprilchintana | మానవత్వం
2ndAprileditorial |నాటోపై ట్రంప్ తీవ్ర వ్యాఖ్యలు..
2ndAprileditorial | నాటోపై ట్రంప్ తీవ్ర వ్యాఖ్యలు.. 2ndAprileditorial | ఇరాన్ యుద్ధానికి
2ndApril2026 |గురువారం నేటి పంచాంగం &రాశి ఫలితాలు
2ndApril2026 | గురువారం నేటి పంచాంగం & రాశి ఫలితాలు 2ndApril2026 |
మన తెలంగాణ/హైదరాబాద్:“కేరళంలో లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ (ఎల్డీఎఫ్)కు ఓటు వేస్తే బిజెపికి వేసినట్లే ..” అవుతుందని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఓటర్లను అప్రమత్తం చేశారు. ఢిల్లీ కమ్యూనలిస్టు ప్రధాని నరేంద్ర మోడీ... తి వేండ్రం కమ్యూనిస్టు ముఖ్యమంత్రి పినరయి విజయన్ను ఓడగొడితేనే కేరళంకు మంచి రోజులు వస్తాయన్నారు. ప్ర ధాని మోడీ-సిఎం విజయన్వి విభిన్న భావజాలాలైనా, భా వాలొక్కటేనని, ఎల్డీఎఫ్-బిజెపిల మధ్య ఒప్పందాలు ఉన్నాయని సీఎం ఆరోపించారు. కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్ గా ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేరళంలోని నేమం సహా పలు నియోజకవర్గాల్లో బుధవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అన్ని సభల్లోనూ ముఖ్యమంత్రి ప్రసంగాలకు భారీ స్పందన లభించింది. నేమం నియోజకవర్గంలో యూడీఎఫ్ అభ్యర్థి కేఎస్ శబరీనాథన్ తరఫున పూంథురలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్బంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ బిజెపి, ఆ ర్ఎస్ఎస్ను కేరళలోకి రానీయకుండా లక్ష్మణ రేఖ గీసింది యూడీఎఫ్ అని అన్నారు. కేరళలో జాతీయ రహదారులు సహా పలు అభివృద్ధి పనులు నిలిచిపోయినా ముఖ్యమంత్రి పినరయి విజయన్ నోరుమెదపడం లేదని ఆయన మండిపడ్డారు. కేరళ ప్రజలు బిజెపి-ఎల్డిఎఫ్కు గుణపాఠం చెప్పాలని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కేరళ భవిష్యత్తును దెబ్బతీయాలని చూస్తున్నారని సీఎం విమర్శించారు. బిజెపి-సిపిఎం మధ్య సైలెంట్ అండర్స్ట్రాండింగ్ ఉందని అన్నారు. అందుకే వారిపై ఎటువంటి కేసులు ఉండవని విమర్శించారు. దేశంలో ఎవరినైనా బిజెపి ప్రభుత్వం ఈడీ, సీబీఐతో వేధిస్తారని కానీ, విజయన్ సర్కారుపై ఈగ కూడా వాలనీయరని ఆగ్రహించారు. బిజెపి, ఎల్డిఎఫ్ బయటకు పోటీ పడుతున్నట్టు కనిపించినా, అది అవాస్తవమని, నటనేని ఆయన విమర్శించారు. కేరళం సమగ్రాభివృద్ధి యూడీఎఫ్ లక్ష్యం కేరళ సమగ్రాభివృద్ధి యుడీఎఫ్ లక్షమని ఆయన తెలిపారు. విద్యావంతులైన ఎందరో మలయాళీలు స్థానికంగా ఉపాధి అవకాశాలు లేక విదేశాల్లో ఉద్యోగాలు చేస్తున్నారని.. వారికి స్థానికంగా ఉపాధి కల్పించే పరిశ్రమలు తగిన సంఖ్యలో లేవన్నారు. పరిశ్రమల ఏర్పాటుతో పాటు కేరళం సమగ్రాభివృద్ధికి యూడీఎఫ్ ప్రణాళికలు రచిస్తోందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో పేద, మధ్యతరగతి ప్రజలు, యువతకు కాంగ్రెస్ ప్రభుత్వంతోనే న్యాయం జరుగుతుందని రేవంత్ పిలుపునిచ్చారు. హస్తం పార్టీకి ఓటేస్తే పాత కేరళం ఏమిటో మళ్లీ చూపిస్తామని హామీ ఇచ్చారు. డెవలప్మెంట్ విత్ డిగ్నిటీతో ముందుకు వెళుతున్నామని సీఎం తెలిపారు. శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ సిఎంల నిష్కళంక రాజకీయాలు... సామాజిక ప్రగతి, అభివృద్ధి, అక్షరాస్యతలో కేరళం ఎప్పటినుంచో యావత్ దేశానికే ఆదర్శ రాష్ట్రంగా నిలిచిందని, అందుకు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వాల హయాంలో జరిగిన కృషే కారణమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. విద్యా రంగంలో కేరళంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు సాధించిన ప్రగతిని సీఎం వివరించారు. దేశంలో అత్యధిక అక్షరాస్యత కలిగిన రాష్ట్రంగా కేరళంకు ఉన్న గుర్తింపును రేవంత్ రెడ్డి నొక్కి చెప్పారు. విద్యా, అవగాహన, సామాజిక చైతన్యంలో కేరళం దేశానికి అప్పటికీ, ఇప్పటికీ నమూనాగా ఉందని సీఎం తెలిపారు. ఇందుకు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వాల హయాంలో అప్పటి కాంగ్రెస్ ముఖ్యమంత్రులు కరుణాకరన్, ఊమెన్ చాందీ, ఏకే ఆంటోనీల కృషి ప్రధాన కారణమన్నారు. వాళ్లు కేరళంకు సమగ్ర, సమ్మిళిత, సమతుల్య, నిష్కళంక రాజకీయాలను అందించారని సీఎం రేవంత్ రెడ్డి కొనియాడారు. కరుణాకరన్ కేరళలో అభివృద్ధికి బాటలు వేశారని, ఊమెన్ చాందీ సంక్షేమం-అభివృద్ధి రెండింటికీ సమాన ప్రాధాన్యం ఇచ్చారని, ఏకే. ఆంటోనీ నిజాయితీకి నిదర్శనమన్నారు. కాంగ్రెస్ పాలనలో కేరళంకు గౌరవం, నమ్మకం, పరిపాలనా స్థిరత్వం వచ్చిందన్నారు. కేరళంను గాడ్స్ ఓన్ కంట్రీ గా పిలుస్తారని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. అందుకే, దేశంతోపాటు, ప్రపంచవ్యాప్తంగా కేరళం ఒక బ్రాండ్గా నిలిచిందన్నారు. పర్యాటకం, విద్య, ఆరోగ్యం, సామాజిక పురోగతి- ఇవన్నీ కేరళంను ఒక ప్రత్యేక రాష్ట్రంగా నిలబెట్టాయన్నారు. అక్కడా.. ఇక్కడా వైఫ్యలం.. గత 12 ఏళ్ళుగా ఢిల్లీలో, 10 ఏళ్ళుగా కేరళంలో పరిస్థితులు పూర్తిగా దిగజారాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఢిల్లీలో మోడీ, కేరళంలో విజయన్ డబుల్ ఫెయిల్యూర్గా నిలిచారని సీఎం విమర్శించారు. ఢిల్లీలో మోడీ సారథ్యంలోని ఎన్డీయే ప్రభుత్వం, తిరువనంతపురంలో విజయన్ నేతృత్వంలోని ఎల్డీఎఫ్ సర్కారులో దేశం, రాష్ట్రం తిరోగమనంలోకి వెళ్లాయని విమర్శించారు. వీరి ఇరువురి సిద్ధాంతాలు వేరు అయినా... వైఫల్యాలు మాత్రం ఒకేలా ఉన్నాయని మండిపడ్డారు. నిరుద్యోగంతో ఇక్కడి యువత ఇబ్బంది పడుతున్నారని అన్నారు. అభివృద్ధి పూర్తిగా నిలిచిపోయిందని విమర్శించారు. తెలంగాణ బాటలో కేరళం.. సోనియా గాంధీ దత్తత తీసుకున్న తెలంగాణ అభివృద్ధి మార్గంలో పయనిస్తోందని.. కేరళం కూడా అలానే ముందుకు వెళ్లాలని తాను ఆకాంక్షిస్తున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. కేరళం అభివృద్ధికి రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ నాయకత్వం వహిస్తారని సీఎం అన్నారు. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ కేరళం కుటుంబ సభ్యుల్లా మారారని సీఎం తెలిపారు. విజయన్ నీ సమయం అయిపోయింది.. వెళ్లిపో.... మలయాళీ సూపర్ స్టార్ మోహన్లాల్ నరసింహం సినిమాలో చెప్పిన నీ పో మోనే.. దినేశా.. స్టైల్లో నీ పో మోనే విజయన్.. యువర్ టైమ్ ఈజ్ ఓవర్ (విజయన్ నీ సమయం అయిపోయింది.. వెళ్లిపో) అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు ప్రజల నుంచి భారీ స్పందన లభించింది. మలయాళంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలుకరించడంతో యువత నుంచి భారీ స్పందన లభించింది. యంగ్ సీఎం... డైనమిక్ సీఎం అంటూ కార్యకర్తలు నినాదాలు చేశారు.
వాషింగ్టన్ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. ఇరాన్ కొత్త పాలకుడు కా ల్పులు విరమణ కోరుతూ విజ్ఞప్తి చేశారని తన సో షల్ మీడియా ఖాతా ‘ట్రూత్’లో బుధవారంనాడు పోస్ట్ చేశారు. హర్మూజ్ జలసంధిని తెరిచేంత వర కు ఇరాన్పై భీకర దాడులు కొనసాగుతూనే ఉం టాయని ట్రంప్ స్పష్టం చేశారు. ఎప్పుడైతే హర్మూజ్ను తెరుస్తారో అప్పుడు కాల్పుల విరమణ అంశా న్ని పరిశీలిస్తామని స్పష్టం చేశారు. ఇరాన్ త్వరితగతిన లొంగుబాటుకు ముందుకు రాకపోతే రాతియుగం నాటి పరిస్థితులను చవిచూడాల్సి వస్తుందని హెచ్చరించారు. ఇరాన్ కొత్త పాలకుడు గత పాలకుడితో పోల్చితే కొంత మేరకు తెలివైన వా డని అధ్యక్షుడు పెజెష్కియాన్ను ఉద్దేశించి ట్రంప్ పేర్కొన్నారు. మరోవైపు ట్రంప్ కాల్పుల విరమణ ప్రకటనపై ఇరాన్ వెంటనే స్పందించింది. ట్రంప్ వ్యాఖ్యలు అసత్యాలు, ఆధారరహితమని కొట్టిపారేసింది. ఈ మేరకు ఇరాన్ విదేశాంగ శాఖ అధికా ర ప్రతినిధి ఇస్మాయిల్ బఘేయి ప్రకటన విడుదల చేశారు. ఇరాన్ పారామిలిటరీ రెవెల్యూషనరీ గా ర్డ్(ఐపిఆర్జి) తరపున కూడా ఒక ప్రకటన వెలువడింది. హర్మూజ్ జలసంధి పూర్తిగా తమ ఆధీనంలోనే ఉందని తెలిపింది. శత్రుదేశాలు, ముఖ్యంగా అమెరికా అధ్యక్షుడి బెదిరింపులకు తలొగ్గి హర్మూజ్ను తెరిచివుంచేది లేదని కుండబద్ధలు కొట్టింది. పెజెష్కియాన్ విరుద్ధ ప్రకటన... అంతకుముందు ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ యుద్ధం ముగింపునకు తాము సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. యురోపియన్ యూనియన్ అధ్యక్షుడు ఆంటోనియో కోస్తాతో ఫోన్లో మాట్లాడారు. యుద్ధం ముగించాలంటే కొన్ని కీలకమైన అంశాల్లో తమకు హామీలు దక్కాల్సిన అవసరం ఉందన్నారు. భవిష్యత్లో తమపై తిరిగి ఇలాంటి దాడులు జరగబోవని స్పష్టం చేయాలన్నారు. ఈ అంశాన్ని ఆంటోనియో కూడా ధ్రువీకరించారు. మరోవైపు ఇరాన్ విదేశాంగ మంత్రి అరాగ్చీ మాట్లాడుతూ.. తాము అమెరికా ప్రత్యేక రాయబారి విట్కాఫ్తో సంప్రదింపులు జరుపుతున్న మాట వాస్తవమే కానీ అది యుద్ధం ముగింపునకు ఉద్దేశించినవి కావన్నారు. అవి అమెరికాతో అధికార చర్చలు మాత్రం కావన్నారు. మధ్యవర్తుల ద్వారా వస్తున్న సందేశాలకు మాత్రమే స్పందిస్తున్నామన్నారు. తాము కాల్పుల విరమణకు మొగ్గు చూపడం లేదని, యుద్ధ విరమణే కోరుకుంటున్నామన్నారు.
తక్షణమే కాజీపేట రైల్వే డివిజన్
మన తెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణలోని కాజీపేట కేంద్రంగా నూతన రైల్వే డివిజన్ను త క్షణమే ఏర్పాటు చేయాలని కోరుతూ బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్కి ఒక సమగ్రమైన లేఖ రా శారు. ఈ లేఖను పార్టీ ఎంపీల బృందం బుధ వా రం కేంద్ర మంత్రికి స్వయంగా అందజేశారు. కా జీపేట డివిజన్ ఏర్పాటుకు కేంద్రమంత్రి సానుకూలంగా స్పందించారు. దక్షిణ మధ్య రైల్వేలో జరుగుతున్న అంతర్గత పునర్వ్యవస్థీకరణ, దక్షిణ తీర రైల్వే కార్యకలాపాల ప్రారంభం వల్ల సికింద్రాబా ద్ డివిజన్పై పనిభారం విపరీతంగా పెరిగి ందని తన లేఖలో ఎత్తిచూపారు. తాజా గణాంకాల ప్ర కారం, ప్రస్తుతం సికింద్రాబాద్ డివిజన్ పరిధి 2,755 ట్రాక్ కిలోమీటర్లుగా ఉందని, రాబో యే కాలంలో వాడి-రాయచూర్, విష్ణుపురం-బీబీనగ ర్ డబ్లింగ్ పనులు పూర్తయితే, ఇది సుమారు 3,150 కిలోమీటర్లకు చేరుకుంటుందని ఆయ న పేర్కొన్నారు. ఇది భారతీయ రైల్వేల పరిపాలనా ప్రమాణాల ప్రకారం ఒక డివిజన్కు ఉండాల్సిన పరిమితి కంటే చాలా ఎక్కువని వివరించారు. మిగతా డివిజన్లతో పోలిస్తే సికింద్రాబాద్పై ఉన్న ఒత్తిడిని వివరిస్తూ విజయవాడ, గుంతకల్ డివిజన్లు సుమారు 2,200 ట్రాక్ కిలోమీటర్ల పరిధిని కలిగి ఉండగా, గుంటూరు డివిజన్ కేవలం 900 కిలోమీటర్ల లోపే ఉందని గుర్తు చేశారు. అనేక చో ట్ల ప్రతిపాదిత కాజీపేట డివిజన్ కన్నా తక్కువ కి లోమీటర్లు ఉన్న డివిజన్లను ఏర్పాటు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ఈ భారీ అసమతుల్యత వ ల్ల సికింద్రాబాద్ డివిజన్ నిర్వహణ అత్యంత సం క్లిష్టంగా మారిందని, ఇది రైళ్ల రాకపోకల సాంద్రతపై తీవ్ర ప్రభావం చూపుతోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. అందుకే కాజీపేట కేంద్రంగా డివిజన్ ఏర్పాటు చేయడం అటు పరిపాలన సౌల భ్యం, ఇటు కార్యకలాపాల రీత్యానూ అత్యంత అవసరమని ఆయన స్పష్టం చేశారు. ప్రతిపాదిత కాజీపేట డివిజన్లో కాజీపేట-బల్లార్షా, పెద్దపల్లి-నిజామాబాద్, కాజీపేట-ఎర్రుపాలెం, డోర్నకల్-మణుగూరు అండ్ సత్తుపల్లి వంటి కీలక మార్గాలను చేర్చడం ద్వారా సుమారు 2,000 ట్రాక్ కిలోమీటర్ల నెట్వర్క్ను సమర్థవంతంగా నిర్వహించవచ్చని సూచించారు. రైల్వే శాఖ ప్రస్తుతం పరిశీలిస్తున్న కొన్ని మార్పులపై కూడా అభ్యంతరం వ్యక్తం చేశారు. ముఖ్యంగా పెద్దపల్లి-నిజామాబాద్ సెక్షన్ను హైదరాబాద్ డివిజన్కు బదిలీ చేసే ప్రతిపాదనను ఉపసంహరించుకోవాలని, భౌగోళిక సామీప్యత దృష్ట్యా దానిని కాజీపేట డివిజన్లోనే ఉంచాలని డిమాండ్ చేశారు. అలాగే, లాతూర్ రోడ్-పర్లీ వైజనాథ్ సెక్షన్ను నాందేడ్ డివిజన్కు మార్చే అంశాన్ని కూడా పునఃపరిశీలించాలని విన్నవించారు. కాజీపేట ప్రధాన రైలు మార్గాల కూడలిలో ఉండటం, అక్కడ ఇప్పటికే రైల్వే తయారీ యూనిట్, మహబూ బాబాద్లో మెయింటెనెన్స్ కేంద్రాల అభివృద్ధి జరుగుతున్నందున, ఈ ప్రాంతం జాతీయ స్థాయిలో కీలక రైల్వే హబ్గా మారుతుందని ఆయన పేర్కొన్నారు. సింగరేణి బొగ్గు, సిమెంట్, ఎరువులు ఆహార ధాన్యాల రవాణా ద్వారా రైల్వేకు ఈ ప్రాంతం నుండి భారీ ఆదాయం లభిస్తుందని, ఇంతటి ప్రాధాన్యత ఉన్న మార్గాలపై ప్రత్యేక పరిపాలనా పర్యవేక్షణ ఉండాలని అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం సికింద్రాబాద్ డివిజన్పై ఉన్న ఆర్థిక భారం వల్ల నిర్ణయాల్లో జాప్యం జరుగుతోందని, భద్రతా పర్యవేక్షణలో సవాళ్లు ఎదురవుతున్నాయని పేర్కొన్నారు. కాజీపేట డివిజన్ ఏర్పాటుతో కార్యకలాపాల వికేంద్రీకరణ జరుగుతుందని, తద్వారా ఉత్తర, తూర్పు తెలంగాణ ప్రాంతాల్లో రైల్వే సేవలు మెరుగుపడటమే కాకుండా, సమ తుల్య ప్రాంతీయ అభివృద్ధి సాధ్యమవుతుందని వివరించారు. చివరగా, భారతీయ రైల్వేల సంస్థాగత బలోపేతానికి, తెలంగాణ ప్రజల దశాబ్దాల ఆకాంక్షను నెరవేర్చడానికి ఈ డివిజన్ను తక్షణమే ఆమోదించాలని కేటీఆర్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.
నేటి నుంచి ఐదు మండలాల్లో భూభారతి
మనతెలంగాణ/హైదరాబాద్:రాష్ట్రంలో భూ వి వాదాలకు శాశ్వత పరిష్కారం చూపించాలన్న సంకల్పంతో రెవెన్యూ శాఖలో విప్లవాత్మకమైన సంస్కరణలకు శ్రీకారం చుట్టామని రాష్ట్ర రెవె న్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నా రు. ఇందులో భాగంగా రైతులకు పారదర్శకమై న, సులభతరమైన సేవలు అందించడానికి ల్యాండ్, సర్వే, రిజిస్ట్రేషన్ విభాగాలను ఒకే గొ డుగు కిందకు తెస్తూ ‘ఇంటిగ్రేటెడ్ భూ భారతి’ పోర్టల్ను రూపొందించామని ఆయన తెలిపా రు. ఈ పోర్టల్ను గురువారం (2వ తేదీ) నుం చి ఐదు మండలాల్లో ప్రయోగాత్మకంగా అమ లు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. భూ వివాదాల పరిష్కారానికి ఇది తొలి అడుగు అని ఆ యన పేర్కొన్నారు. ఇక్కడ వచ్చే ఫలితాలను బ ట్టి అవసరమైన మార్పులు, చేర్పులు చేసి భవిష్యత్లో ముందుకు వెళ్లాలని నిర్ణయించామన్నారు. కేరళం పర్యటనలో ఉన్న మంత్రి శ్రీనివాసరెడ్డి బుధవారం పోర్టల్ ప్రారంభానికి సంబంధించి రెవెన్యూ అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఇంటిగ్రేటెడ్ భూ భారతి పోర్టల్ ను రైతు కోణంలో రూపొందించామని, సామా న్య రైతాంగానికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. గురువారం నుంచి ఖ మ్మం జిల్లా కుసుమంచి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట, రంగారెడ్డి జిల్లా అమన్గ ల్, సంగారెడ్డి జిల్లా వట్పల్లి, నారాయణపేట జి ల్లా కొస్గీ మండలాల్లో ప్రయోగాత్మకంగా అమ లు చేస్తున్నట్లు మంత్రి పొంగులేటి తెలిపారు. జిల్లా కలెక్టర్లు ఈ పోర్టల్ నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆయన సూచించారు.గతం లో మాదిరిగా రైతులు తమ భూ సేవల కోసం మీ-సేవా కేంద్రాలకు వెళ్లాల్సిన పని లేకుండా, ఇంటి నుంచే భూ సేవలు పొందే విధంగా పోర్టల్ను రూపొందించామని మంత్రి తెలిపారు. రై తులు తమ భూమి హద్దులు తేల్చాలని సర్వే అధికారుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదని, ఇప్పుడు ఎక్కడికీ వెళ్లకుండా ఇంటి నుంచే ’భూ భారతి’ పోర్టల్ ద్వారా సేవలు పొందవచ్చన్నారు. రైతు లాగిన్ అయిన వెంటనే తమకున్న భూమి వివరాలు కనిపిస్తాయని మంత్రి తెలిపారు. ఎన్ని ఎకరాలకు సర్వే కావాలో కోరితే, అందుకు సంబంధించిన ఫీజు ఎంత చెల్లించాలో చూపిస్తుంద న్నారు. ఫీజు చెల్లించిన తర్వాత ఆ వివరాలు ఆ గ్రామంలో ఉన్న లైసెనస్డ్ సర్వేయర్ లాగిన్కు వెళతాయన్నారు. ఆ తర్వాత రెండు రోజుల్లో ఆ రైతు భూమికి ఆనుకొని ఉన్న రైతులకు నోటీసులు జారీ చేస్తారన్నారు. అనంతరం ఏడు రోజుల్లోపు సర్వే తేదీని సదరు లైసెనస్డ్ సర్వేయర్ ఖరారు చేయడమే కాకుండా, సర్వేను రోవర్లతో పూర్తి చేస్తారని సిఎం రేవంత్రెడ్డి తెలిపారు. దీనిని సిస్టంలో నమోదు చేశాక, అది మండల సర్వేయర్ స్క్రూటినీకి వెళుతుందన్నారు. ఆపై మండల తహసీల్దార్ ఆమోదం పొందాక దరఖాస్తుదారైన రైతుకు ఎల్పీఎం, భూధార్ నంబర్లు కేటాయిస్తారని ఆయన తెలిపారు. ఈ వివరాలన్నీ భూ భారతి పోర్టల్లో నిక్షిప్తమవుతాయన్నారు. సర్వే పూర్తయిన తర్వాత సర్వే మ్యాప్ను జనరేట్ చేసి పోర్టల్లో అప్లోడ్ చేస్తారని ఈ ప్రక్రియలో రిజిస్ట్రేషన్ దరఖాస్తు ప్రారంభమైనప్పటి నుంచి పూర్తయ్యే వరకు ప్రతి దశలో పౌరుల రిజిస్టర్డ్ మొబైల్ నంబర్కు ఎస్ఎంఎస్ అలర్ట్ వస్తాయని మంత్రి వివరించారు. భూముల క్రయ, విక్రయదారులకు ఇబ్బంది లేకుండా.... భూ భారతి చట్టంలో పేర్కొన్న విధంగా వ్యవసాయ భూముల క్రయ, విక్రయదారులకు ఇబ్బంది లేకుండా, రిజిస్ట్రేషన్ సమయంలో సర్వే మ్యాపును జతపరిచే నిబంధనను ఈ ఐదు మండలాల్లో అమలు చేస్తున్నామని మంత్రి తెలిపారు. ఈ ఐదు మండలాల్లో ప్రతి సర్వే మ్యాప్ను (ఎల్పీఎం) యూనిక్ నంబర్, ప్రతి సర్వే నంబర్కు భూధార్ నంబర్ కూడా ఇస్తామని మంత్రి పొంగులేటి పేర్కొన్నారు. సర్వే నిర్వహించడానికి అవసరమైన సర్వేయర్లను అందుబాటులో ఉంచామని, గొలుసులు, కర్రలు, క్రాస్ స్టాఫ్, మెజరింగ్ జరింగ్ వంటి పాత పరికరాలకు స్వస్తి చెప్పి రోవర్లతో సర్వే నిర్వహిస్తామన్నారు. దీనివల్ల సర్వే ప్రక్రియ త్వరగా పూర్తి కావడమే కాకుండా, కచ్చితమైన వివరాలు వస్తాయన్నారు. భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపించేందుకు ఇంటిగ్రేటెడ్ భూ భారతి పోర్టల్ ఒక కీలకమైన ముందడుగు అని మంత్రి స్పష్టం చేశారు.
సంగారెడ్డిలో మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ నూతన షోరూమ్ ప్రారంభం
సంగారెడ్డి: మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ బుధవారం తెలంగాణలోని సంగారెడ్డిలో తమ సరికొత్త షోరూమ్ను ప్రారంభించింది. తద్వారా ఈ ప్రాంతంలో తమ కార్యకలాపాలను మరింతగా విస్తరిస్తూ, తమ విస్తృతం శ్రేణి ఆభరణాల కలెక్షన్ లను వినియోగదారులకు మరింత చేరువ చేసింది. ప్రపంచ స్థాయి వాణిజ్య అనుభవాన్ని అందిస్తూనే, వినియోగదారులకు చేరువగా విస్తరించడంపై బ్రాండ్ నిరంతరంగా దృష్టి సారిస్తుందనే విషయాన్ని ఈ ప్రారంభోత్సవం వెల్లడిస్తుంది. ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ టి. జయప్రకాష్ రెడ్డి, టీbసఐఐసీ […] The post సంగారెడ్డిలో మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ నూతన షోరూమ్ ప్రారంభం appeared first on Visalaandhra .
. ఒప్పందానికి ఇరాన్ సిద్ధంగా ఉంది. నాటో నుంచి వైదొలుగుతాం. ట్రంప్ కీలక వ్యాఖ్యలు వాషింగ్టన్: మరో రెండు నుంచి మూడు వారాల్లో ఇరాన్తో యుద్ధం ముగిసే అవకాశముందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని, త్వరగా ఒప్పందం కుదిరే అవకాశముందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఓవల్ ఆఫీస్లో మీడియాతో మాట్లాడుతూ ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు.‘ఇరాన్ ఒప్పందం చేసుకోవాలనుకుంటోంది. మనకంటే వాళ్లకే ఎక్కువ ఆసక్తి ఉంది. త్వరలోనే ఈ యుద్ధం ముగుస్తుంది. […] The post త్వరలో యుద్ధం ముగిస్తాం appeared first on Visalaandhra .
వాల్స్ట్రీట్ జర్నల్ కథనంన్యూయార్క్: ఇరాన్పై అమెరికా-ఇజ్రాయిల్ దాడులు కొనసాగిస్తోన్న నేపథ్యంలో వాల్స్ట్రీట్ జర్నల్ సంచలన కథనం ప్రచురించింది. తెహ్రాన్తో జరుగుతోన్న యుద్ధంలో సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ) పాల్గొనేందుకు సిద్ధమైనట్లు ఆ కథనం పేర్కొంది. ఇరాన్ తమ దేశంపై ఎన్ని దాడులు చేసినప్పటికీ ఓపికతో ఉన్న యూఏఈ ప్రస్తుతం అమెరికాతో చేతులు కలపనున్నట్లు ఆ కథనం పేర్కొంది. ఇరాన్ ీVAర్మూజ్ను మూసివేయడం వల్ల తమ దేశం ఇప్పటికే చాలా నష్టపోయిందని.. ఇకపై ఆవిధంగా జరగకూడదనే ఆలోచనతోనే […] The post ఇరాన్ యుద్ధంలోకి సౌదీ, యూఏఈ? appeared first on Visalaandhra .
ఇరాన్పై 16వేల బాంబులు వేశాం: ఐడీఎఫ్
టెలఅవీవ్: నెలరోజుల క్రితం ఇరాన్పై యుద్ధం ప్రారంభమైన నాటినుంచి ఇప్పటివరకు 800 సార్లు తమ యుద్ధ విమానాలు ఇరాన్పైకి దూసుకెళ్లాయని ఇజ్రాయిల్ సైన్యం (ఐడీఎఫ్) వెల్లడించింది. ఈ ఫైటర్జెట్లు 16వేలకు పైగా బాంబులను జారవిడిచినట్లు తెలిపింది. ఇరాన్ ప్రముఖ నాయకులు, మిలిటరీ కమాండర్లు, హెడ్క్వార్టర్లు, అణు స్థావరాలు, ఆయుధ తయారీ కేంద్రాలు, బాలిస్టిక్ క్షిపణి లాంచర్లు, ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలను ధ్వంసం చేశామని పేర్కొంది. యుద్ధం మొదలైన నాటినుంచి 4వేల లక్ష్యాలపై 10వేలకు పైగా దాడులు చేశాం… […] The post ఇరాన్పై 16వేల బాంబులు వేశాం: ఐడీఎఫ్ appeared first on Visalaandhra .
ఇరాక్లో అమెరికా మహిళా జర్నలిస్ట్ కిడ్నాప్
బాగ్దాద్: అమెరికాకు చెందిన ఫ్రీలాన్స్ మహిళా జర్నలిస్ట్ షెల్లీ కిటెల్సన్ను ఇరాక్లో దుండగులు కిడ్నాప్ చేయడం తీవ్ర కలకలం రేపుతోంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో తాజాగా వెలుగులోకి రావడంతో విషయం అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది. బాగ్దాద్ నగరంలోని ఓ హోటల్ బయట ఆమెను గుర్తు తెలియని వ్యక్తులు అపహరించినట్లు ఇరాక్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వశాఖ స్పష్టం చేసింది. ప్రస్తుతం ఆమె ఆచూకీ కోసం పోలీసులు విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు. ఈ కిడ్నాప్ కేసులో ఒక అనుమానితుడిని […] The post ఇరాక్లో అమెరికా మహిళా జర్నలిస్ట్ కిడ్నాప్ appeared first on Visalaandhra .
ఒకే సినిమాగా ధురంధర్ రెండు భాగాలు?
హైదరాబాద్: ‘ధురంధర’ పార్ట్1, పార్ట్2 సినిమాలకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టిన సంగతి తెలిసిందే. అయితే ఈ రెండు భాగాలు కలిపి ఒకే సినిమాగా తీసుకురావాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తం 7.30 గంటల రన్టైమ్తో కొత్త వెర్షన్ను ప్రేక్షకుల కోసం రెడీ చేయనున్నట్లు సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఈ వెర్షన్ను కేవలం ఎంపిక చేసిన థియేటర్లలో అదీనూ వారాంతంలో ఐమాక్స్, హెచ్డీఆర్ ఫార్మాట్లలో రిలీజ్ చేయనున్నట్లు సమాచారం. మేకర్స్ ఆలోచన బాగానే ఉన్నప్పటికీ దాదాపు […] The post ఒకే సినిమాగా ధురంధర్ రెండు భాగాలు? appeared first on Visalaandhra .
తెలంగాణ నేపథ్య కథతో ‘సుకుమార’ కొత్త చిత్రం
హైదరాబాద్: తెలంగాణ మట్టికథలు, తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను ప్రధాన కథావస్తువుగా తీసుకుని దర్శకులు భావోద్వేగ కథలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. ‘బలగం’ ఈ కోవలోనే ఎలాంటి విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆ చిత్రాన్ని తెలంగాణలోని ప్రతి పల్లెలో తెరలు కట్టుకుని చూస్తూ ఎమోషనల్ అయ్యారు. ‘బలగం’ తరువాత తెలంగాణ నేపథ్య కథలతో సినిమాలు తెరకెక్కించడానికి దర్శక, నిర్మాతలు ఆసక్తి చూపుతున్నారు. ఇక త్వరలో మరో తెలంగాణ నేపథ్య కథతో సినిమా సెట్స్ మీదకు వెళ్లడానికి సిద్ధంగా […] The post తెలంగాణ నేపథ్య కథతో ‘సుకుమార’ కొత్త చిత్రం appeared first on Visalaandhra .

31 C