Bhimgal Town |ప్రజలకు సేవ చేసే అవకాశం ఇవ్వండి…
Bhimgal Town | భీమ్గల్ టౌన్, ఆంధ్రప్రభ : తాను కాంగ్రెస్ పార్టీ
TG |అన్ని వార్డుల్లో సమస్యల పరిష్కారం…
TG | అన్ని వార్డుల్లో సమస్యల పరిష్కారం… TG | భీమ్గల్ టౌన్,
protest |వరంగల్లో బీఆర్ఎస్ శ్రేణుల నిరసన
protest | కరీమాబాద్, ఆంధ్రప్రభ : మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు సిట్
Union Budget 2026: What Gets Cheaper, What Gets Costlier and Why Andhra Pradesh Gains
What gets cheaper after budget: Electronics: Components used in mobile phones and tablets will become cheaper due to customs duty relief. Solar panels and microwave ovens are also expected to cost less after the government exempted basic customs duty on selected manufacturing parts. Green Energy Lithium ion cells used in electric vehicle batteries will be […] The post Union Budget 2026: What Gets Cheaper, What Gets Costlier and Why Andhra Pradesh Gains appeared first on Telugu360 .
టీం ఇండియా ఆలౌట్.. పాక్ టార్గెట్ ఎంతంటే..
బులవాయో: అండర్-19 ప్రపంచకప్లో భాగంగా క్వీన్స్ స్పోర్ట్స్ క్లబ్ వేదికగా పాకిస్థాన్ యువ జట్టుతో జరుగుతున్న మ్యాచ్లో భారత్ యువ జట్టు ఆలౌట్ అయింది. ఈ మ్యాచ్లో పాకిస్థాన్ టాస్ గెలిచి భారత్ను బ్యాటింగ్కి ఆహ్వానించింది. దీంతో తొలుత బ్యాటింగ్ దిగిన భారత్కు ఓపెనర్లు మంచి ఆరంభాన్నే ఇచ్చారు. ఆరోన్ జార్జ్, వైభవ్ సూర్యవంశీలు కలిసి తొలి వికెట్కి 47 పరుగులు జోడించారు. కానీ, 30 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద వైభవ్ ఔట్ అయ్యాడు. ఆ తర్వాత కెప్టెన్ ఆయుష్ మాత్రే డకౌట్ అయ్యాడు. ఈ దశలో కష్టాల్లో పడిన జట్టుకు వేదాంత్ త్రివేది అండగా నిలిచాడు. 98 బంతులు ఎదురుకున్న అతడు 2 ఫోర్లు, 1 సిక్సు సాయంతో 68 పరుగులు చేశాడు. ఇక కనిష్క్ చౌహాన్ 29 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్సుతో 35, అంబ్రిష్ 29, ఖిలన్ 21, విహాన్ 21 పరుగులు చేశారు. దీంతో భారత్ 49.5 ఓవర్లలో 252 పరుగులు చేసి ఆలౌట్ అయింది. పాకిస్థాన్ బౌలింగ్లో సుభాన్ 3, సయ్యమ్ 2, రజా, హుస్సేన్, ఖమర్, హసన్ తలో వికెట్ తీశారు.
Road Accident |చావుబతుకుల మధ్య సోమగూడెం యువకుడు..
Road Accident | చావుబతుకుల మధ్య సోమగూడెం యువకుడు.. Road Accident |
Dharna |సిట్ విచారణకు వ్యతిరేకంగా ర్యాలీ
Dharna | సిట్ విచారణకు వ్యతిరేకంగా ర్యాలీ Dharna | భీమ్గల్ టౌన్,
BRS |నల్ల బ్యాడ్జీలతో రోడ్డుపై బీఆర్ఎస్ శ్రేణుల ధర్నా….
BRS | నల్ల బ్యాడ్జీలతో రోడ్డుపై బీఆర్ఎస్ శ్రేణుల ధర్నా…. BRS |
ఫారెక్స్ ట్రేడింగ్ యాప్ మోసం: హైదరాబాద్ వ్యాపారికి రూ.1.52 కోట్ల నష్టం
సోషల్ మీడియా ద్వారా వలఎల్బీ నగర్ కోర్టులో ఫిర్యాదు
Chityala |రాజకీయాల్లో నూతన ఒరవడి
Chityala | రాజకీయాల్లో నూతన ఒరవడి Chityala | చిట్యాల, ఆంధ్రప్రభ :
TG |కేసీఆర్ను విచారిస్తే తప్పేంటి
TG | కేసీఆర్ను విచారిస్తే తప్పేంటి TG | కమ్మర్ పల్లి, ఆంధ్రప్రభ
అన్ని ప్రాంతాల అభివృద్ధికి ఈ బడ్జెట్ దోహదం చేస్తుంది: చంద్రబాబు
అమరావతి: కేంద్ర బడ్జెట్ ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేసేలా ఉందని ఎపి సిఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. కేంద్ర బడ్జెట్ బాగుందని అన్నారు. కేంద్ర బడ్జెట్ పై సిఎం స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. టెక్నాలజీలో మనం నెంబర్ వన్ గా ఉన్నామని, ఎమ్ఎస్ఎమ్ఇ లకు ప్రోత్సాహం అందించేలా దీర్ఘకాలక లాభాలను దృష్టిలో పెట్టుకుని బడ్జెట్ ప్రవేశ పెట్టారని అన్నారు. గొప్ప బడ్జెట్ ప్రవేశ పెట్టిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కు అభినందనలు తెలియజేశారు. బడ్జెట్ అన్ని ప్రాంతాల అభివృద్ధికి దోహదం చేస్తుందని, ఎపికి మూడు హై స్పీడ్ కారిడార్ లు రాబోతున్నాయని తెలియజేశారు. హైస్పీడ్ కారిడార్ లతో ఎపికి మేలు జరగుతుందని, భారత్ వేగంగా ఎఐ అందిపుచ్చుకుంటోందని చంద్రబాబు పేర్కొన్నారు. శ్రీవారి లడ్డూలో జంతు కొవ్వు కలిపారని ఎన్డిబి రిపోర్టు ఇచ్చిందని, ఆ రిపోర్ట్ నే తాను చెప్పానని అన్నారు. తప్పు చేసి వైసిపి మళ్లీ ఎదురు దాడి చేస్తుందని చంద్రబాబు విమర్శించారు.
Chennur |సిట్ పై బీఆర్ఎస్ నిరసన గళం
Chennur | సిట్ పై బీఆర్ఎస్ నిరసన గళం Chennur | చెన్నూర్,
కవలలు పుట్టిన వేళ.. రామ్ చరణ్ రెట్టింపు ఆనందం
హైదరాబాద్: హీరో రామ్ చరణ్, ఉపాసన దంపతులు మరోసారి తల్లిదండ్రులైన విషయం తెలిసిందే. శనివారం ఉపాసన కవల పిల్లలకు జన్మనిచ్చింది. ఇందులో ఒక అబ్బాయి, ఒక అమ్మాయి ఉన్నారు. ఈ సందర్భంగా మెగా కాంపౌండ్లో సందడి వాతావరణం నెలకొంది. రామ్ చరణ్ తండ్రి, మెగాస్టార్ చిరంజీవి శనివారం రాత్రే ఈ విషయాన్ని తెలుపుతూ సోషల్మీడియాలో ఆనందం వ్యక్తం చేశారు. అభిమానులు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ విషయంపై రామ్ చరణ్ తాజాగా ఇన్స్టాగ్రామ్ వేదికగా స్పందించారు. రెట్టింపు ఆనందంతో ఓ పోస్ట్ పెట్టారు. ఉపాసన బేబీ బంప్తో ఉన్న ఫోటోని ఆయన షేర్ చేశారు. ‘‘మాకు బాబు, పాప పుట్టారని తెలుపుటకు ఎంతో ఆనందంగా ఉంది. ఇద్దరు కుమార్తెలు, కుమారుడిని కలిగి ఉండటం ఎంతో కృతజ్ఞతగా భావిస్తున్నాం. మన జీవితంలో మహిళలే అత్యంత బలం. ఎప్పుడూ మాకు అండగా నిలిచిన కుటుంబం, అభిమానులకు, శ్రేయోభిలాషులకు థ్యాంక్స్’’ అంటూ చరణ్ పేర్కొన్నారు.
Jangaon |ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం
Jangaon | జనగామ, ఆంధ్రప్రభ : కరీంనగర్ కమిషనర్ ఆఫ్ పోలీస్ గౌస్
Yendapalli |కేసీఆర్పై సిట్ విచారణకు వ్యతిరేకంగా ధర్నా…
Yendapalli | కేసీఆర్పై సిట్ విచారణకు వ్యతిరేకంగా ధర్నా… Yendapalli | ఎండపల్లి,
లోకల్ నుంచి గ్లోబల్ స్థాయికి భారత్ ఎదిగింది: మోడీ
ఢిల్లీ: లోక్ సభలో కేంద్ర బడ్జెట్ లో ఆత్మనిర్భర్ భారత్ కు కీలక కేటాయింపులు జరిగాయని ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. చరిత్రాత్మక బడ్జెట్ ప్రవేశపెట్టామని అన్నారు. ఈ సందర్భంగా ఢిల్లీలో కేంద్ర బడ్జెట్ పై మోడీ మీడియాతో మాట్లాడుతూ.. కేంద్ర బడ్జెట్ ద్రవ్యలోటును నియంత్రిస్తుందని, కేంద్ర బడ్జెట్ భవిష్యత్ కు రోడ్ మ్యాప్ గా నిలుస్తుందని తెలియజేశారు. వికసిత్ భారత్-2047 లక్ష్యాల మేరకు కేంద్ర బడ్జెట్ త్వరలో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ ఎదుగుతుందని మోడీ పేర్కొన్నారు. మౌలిక వసతుల కల్పనకు బడ్జెట్ లో మరింత ఊతమని, లోకల్ నుంచి గ్లోబల్ స్థాయికి భారత్ ఎదిగిందని కొనియాడారు. యువశక్తిని ప్రోత్సహించేలా కేంద్ర బడ్జెట్ అని..యువతకు గేమింగ్, టూరిజం, క్రీడా సౌకర్యాలు ఉంటాయని అన్నారు. వికసిత్ భారత్ ప్రయాణం వేగవంతానికి బడ్జెట్ తోడ్పాటు చేస్తుందని, భారత్ ప్రయోజనాల కోసం మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ జరుగుతుందని చెప్పారు. భారత్ ను డేటా సెంటర్ హబ్ గా మార్చేందుకు ట్యాక్స్ హాలిడే అని..ఉద్యోగాల కల్పనకు బడ్జెట్ మరింత దోహదపడుతుందని మోడీ స్పష్టం చేశారు.
YCP party |నుంచి అంబటిని సస్పెండ్ చేయ్…
YCP party | నుంచి అంబటిని సస్పెండ్ చేయ్… YCP party |
Student |గురుకుల పాఠశాలలో దారుణం….
Student | గురుకుల పాఠశాలలో దారుణం…. Student | ఉమ్మడి నల్లగొండ బ్యూరో,
TG |అనాధ పిల్లలకు అండగా ఉంటా….
TG | అనాధ పిల్లలకు అండగా ఉంటా…. TG | బిక్కనూర్, ఆంధ్రప్రభ
Notices |మున్సిపల్ ఎన్నికల్లో ఎదుర్కొలేకనే సిట్ డ్రామాలు
Notices | మున్సిపల్ ఎన్నికల్లో ఎదుర్కొలేకనే సిట్ డ్రామాలు Notices | మర్రిగూడ
Dharna |కాంగ్రెస్ది కక్షసాధింపు రాజకీయాలే
Dharna | కాంగ్రెస్ది కక్షసాధింపు రాజకీయాలే Dharna | రాయపోల్, ఆంధ్రప్రభ :
Election | ఖానాపూర్ రూరల్, ఆంధ్రప్రభ : మండలంలోని సేవ్యా నాయక్ తండ
TG |సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం
TG | సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం TG | చిట్యాల,
బిలాస్పూర్లో బోరు తవ్వకాలతో ఒక్కసారిగా ఉబికిన భూగర్భజలం #telugupost #borewell #viralvideo
రైల్వేలో 22,195 గ్రూప్-డి ఉద్యోగాలు!#News #TeluguNews #RailwayJobs #RRB #GroupD #Telangana
రాణించిన బౌలర్లు.. సౌతాఫ్రికాను ఎట్టకేలకు ఓడించిన వెస్టిండీస్
జొహెన్నెస్బర్గ్: సౌతాఫ్రికా పర్యటనలో ఉన్న వెస్టిండీస్ జట్టు ఎట్టకేలకు విజయంతో సిరీస్ని ముగించింది. మూడు టి-20ల సిరీస్లో భాగంగా వాండరర్స్ స్టేడియం వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన చివరి మ్యాచ్లో డక్వర్త్ లుయీస్ విధానంలో వెస్టిండీస్ 6 పరుగుల తేడాతో విజయం సాధించిది. ఈ మ్యాచ్లో తొలుత వెస్టిండీస్ 10 ఓవర్లలో 3 వికెట్లు నష్టపోయి 114 పరుగులు చేసింది. ఆ తర్వాత డిఆర్ఎస్ ప్రకారం సౌతాఫ్రికాకు 10 ఓవర్లలో 125 పరుగుల లక్ష్యాన్ని ముందుంచారు. కానీ, ఈ లక్ష్య చేధనలో సఫారీ జట్టు విఫలమైంది. 10 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 118 పరుగులు మాత్రమే చేయడంతో ఈ మ్యాచ్లో వెస్టిండీస్ 6 పరుగుల తేడాతో గెలిచింది. అయినప్పటికీ.. సిరీస్ని 1-2 తేడాతో కోల్పోయింది.
Nirmala Sitharaman |పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యం
పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యం Nirmala Sitharaman |వెబ్డెస్క్, ఆంధ్రప్రభ : వికసిత్ భారత్
BRS |కక్షసాధింపు రాజకీయాలు మానుకోవాలి….
BRS | కక్షసాధింపు రాజకీయాలు మానుకోవాలి…. BRS | సంగారెడ్డి ప్రతినిధి, ఆంధ్రప్రభ
TG |మున్సిపాలిటీ ఎన్నికల కోడ్… ప్రజావాణి రద్దు…
TG | మున్సిపాలిటీ ఎన్నికల కోడ్… ప్రజావాణి రద్దు… TG | వనపర్తి
YSRCP | దుర్మార్గమైన చర్య.. YSRCP | హిందూపురం, ఆంధ్రప్రభ : వైసీపీ
Nandyala |అభ్యుదయ కవి ముర్తుజా కలం మూగబోయంది…
Nandyala | అభ్యుదయ కవి ముర్తుజా కలం మూగబోయంది… Nandyala | నంద్యాల
Gudivada |సమ్మెను జయప్రదం చేయండి
Gudivada | సమ్మెను జయప్రదం చేయండి Gudivada | గుడివాడ – ఆంధ్రప్రభ
gudivada |కూటమి దుర్మార్గాలను ప్రశ్నించి నందుకే దాడి
gudivada | గుడివాడ – ఆంధ్రప్రభ : గుడివాడ రాజేంద్రనగర్లోని వైఎస్ఆర్సిపి కార్యాలయంలో
యాదాద్రిలో మహా ముదురు పులి 2500 కిమీ పులి ప్రయాణం! #Wildlife #Yadadri #ForestDepartment #TigerAlert
Tax reduction |క్యాన్సర్ రోగులకు ఊరట
Tax reduction | క్యాన్సర్ రోగులకు ఊరట Tax reduction | వెబ్డెస్క్,
Lok Sabha |ఏ రంగానికి ఎంతంటే..?
Lok Sabha | వెబ్డెస్క్, ఆంధ్రప్రభ : 2026-2027 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన
దేశ ప్రజల హితమే ధ్యేయంగా బడ్జెట్ : ఈటల
ఢిల్లీ: సిట్ కి లోబడి విచారణ ఉంటుందని బిజెపి ఎంపి ఈటల రాజేందర్ తెలిపారు. ఫోన్ ట్యాపింగ్ జరిగిందని ఇప్పటికే రుజువైందని అన్నారు. మాజీ సిఎం కెసిఆర్ విచారణపై ఈటల స్పందించారు. ఈ సందర్భంగా ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దేశాభివృద్ధిలో రాజీ పడకుండా రూ. 53లక్షల కోట్లకు పైగా అంచనాలతో బడ్జెట్ ఉందని కొనియాడారు. దేశ ప్రజల హితమే ధ్యేయంగా బడ్జెట్ అని రూ.1.50 లక్షల కోట్లతో గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి నిధులు కేటాయిస్తున్నారని తెలియజేశారు. యువతను ప్రోత్సహించేలా కేంద్రప్రభుత్వం నిర్ణయాలు తీసుకుందని, దేశంలోని అన్ని రంగాలకు పెద్దపీట వేశారని ఈటల రాజేందర్ పేర్కొన్నారు.
Suicide |ఉరేసుకొని ఇంటర్ విద్యార్థి..
Suicide | పెనమలూరు – ఆంధ్రప్రభ : పెనమలూరు నియోజకవర్గం పోరంకిలోని శ్రీ
Bellampalle |నల్ల బ్యాడ్జీలు ధరించి మోటార్ సైకిళ్ళతో నిరసన ర్యాలీ..
Bellampalle | నల్ల బ్యాడ్జీలు ధరించి మోటార్ సైకిళ్ళతో నిరసన ర్యాలీ.. Bellampalle
ARV vaccines |వ్యాక్సిన్ వేయించాలి..
ARV vaccines | జైనూర్, ఆంధ్రప్రభ : కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా
భారత్కు శుభవార్త: కీలక ఆటగాడు తిరిగి జట్టులోకి..
న్యూజిలాండ్తో జరిగిన ఐదు టి-20ల సిరీస్ని టీం ఇండియా 4-1 తేడాతో కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. టి-20 ప్రపంచకప్ ముందు జరిగిన ఈ సిరీస్లో భారత్ పూర్తి ఆధిపత్యం చూపించింది. అన్ని విభాగాల్లో రాణించి.. టి-20 ప్రపంచకప్కి తాము సిద్ధంగా ఉన్నామని చాటి చెప్పింది. ప్రస్తుతం భారత జట్టు భీకరమైన ఫామ్లో ఉంది.. అయినప్పటికీ.. భారత్కు మరింత బలం చేకూరేలా మరో శుభవార్త అందింది. గాయం కారణంగా కివీస్తో సిరీస్కి దూరమైన తిలక్ వర్మ.. పూర్తి ఫిట్నెస్ సాధించినట్లు తెలుస్తోంది. సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో జరిగిన ఫిట్నెస్ పరీక్షలో తిలక్ ఉత్తీర్ణత సాధించాడు. దీంతో అతడికి సిఒఇ వైద్య బృందం క్లియరెన్స్ సర్టిఫికేట్ జారీ చేసింది. ఈ క్రమంలో తిలక్ ఫిబ్రవరి 3న (మంగళవారం) ముంబైలో జట్టుతో జతకట్టనున్నాడు. ఇక ఐసిసి టి-20 ప్రపంచకప్ ఫిబ్రవరి 7 నుంచి ప్రారంభం కానుంది. ఇందులో తొలి మ్యాచ్లో భారత్, యుఎస్ఎ మధ్య జరగనుంది. జనవరి 15వ తేదీన చిరకల ప్రత్యర్థులు భారత్, పాకిస్థాన్ల మధ్య జరుగుతుంది. టీ-20 ప్రపంచకప్ 2026 భారత జట్టు: సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, సంజూ శాంసన్, శివమ్ దూబే, ఇషాన్ కిషన్, హార్థిక్ పాండ్యా, అర్ష్దీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, రింకూసింగ్.
TG |ఎమ్మెల్యే ఇంటింటి ప్రచారం…
TG | ఎమ్మెల్యే ఇంటింటి ప్రచారం… TG | వనపర్తి ప్రతినిధి, ఆంధ్రప్రభ
Wanaparthy |ఒక్క అవకాశం ఇవ్వండి
Wanaparthy | ఒక్క అవకాశం ఇవ్వండి Wanaparthy | వనపర్తి ప్రతినిధి, ఆంధ్రప్రభ
మేడారం జాతరలో IPS వసుంధర యాదవ్ ట్రెండింగ్.. #MedaramJathara #Mulugu #Telangana #IPS
TG |బచ్చన్నపేటలో సీఎం దిష్టిబొమ్మ దగ్ధం …
TG | బచ్చన్నపేటలో సీఎం దిష్టిబొమ్మ దగ్ధం … TG | బచ్చన్నపేట,
Ghattuppal |బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా…
Ghattuppal | బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా… Ghattuppal | గట్టుప్పల, ఆంధ్రప్రభ
TG | 31వ వార్డులో ఇంటింటి ప్రచారం
TG | 31వ వార్డులో ఇంటింటి ప్రచారం TG | వనపర్తి,ఆంధ్రప్రభ :
Having two daughters and a son fill me with gratitude – Ram Charan
Mega Powerstar Ram Charan and Upasana have become parents in 2023 with the arrival of their baby girl, Klin Kaara. Now, the power couple of TFI has become parents again and this time, they have given birth to twins. Before the delivery, the couple have released a poignant portrait celebrating their pre-delivery glow. Clad in […] The post Having two daughters and a son fill me with gratitude – Ram Charan appeared first on Telugu360 .
సౌమ్య కుటుంబానికి రూ. కోటి ప్రభుత్వ ఆర్థిక సాయం: జూపల్లి
హైదరాబాద్: నిజామాబాద్ గంజాయి ముఠా దాడిలో గాయపడిన ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. సౌమ్య కుటుంబానికి రూ.కోటి ప్రభుత్వ ఆర్థిక సాయం అందిస్తుందని అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సౌమ్య విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని, సౌమ్య కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఎక్స్ జ్ విధి నిర్వహణలో ఉన్న పోలీసులకు ఆయుధాలు సమకర్చుతామని జూపల్లి కృష్ణారావు తెలియజేశారు.
దేశమంతా వేగం… 7 హైస్పీడ్ రైలు కారిడార్లు!#HighSpeedRail #IndianRailways #BudgetAnnouncement
Tiryani |కేసీఆర్ అక్రమ అరెస్ట్కు నిరసనగా…
Tiryani | తిర్యాణి, ఆంధ్రప్రభ : మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అక్రమ అరెస్టుకు
TG |సంక్షేమ పథకాలను ఇంటింటికీ తీసుకెళ్లి…
TG | సంక్షేమ పథకాలను ఇంటింటికీ తీసుకెళ్లి… TG | బెల్లంపల్లి, ఆంధ్రప్రభ
రామ్ చరణ్–ఉపాసనకు జంట బిడ్డల వరం చిరంజీవి ఆనందం వ్యక్తం #Chiranjeevi #RamCharan #Upasana #viralvideo
Chennur |సర్వే ఆధారంగానే బిఫామ్లు
Chennur | చెన్నూర్, ఆంధ్రప్రభ : జీవితతంత పార్టీ జెండా మోసిన పార్టీని
BRS |డివిజన్ అభివృద్ధి కోసమే పోటీలో….
BRS | డివిజన్ అభివృద్ధి కోసమే పోటీలో…. BRS | మంచిర్యాల సిటీ,
Dharna |ఎర్రగట్టు గుట్ట జన్షన్లో ధర్నా…
Dharna | భీమారం, ఆంధ్రప్రభ : తెలంగాణ రాష్ట్ర తొలి, మాజీ ముఖ్యమంత్రి
నందినగర్ నివాసానికి చేరుకున్న కెసిఆర్
హైదరాబాద్: మాజీ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు నందినగర్ నివాసానికి చేరుకున్నారు. ఫోన్ ట్యాపింగ్ విషయంలో మూడు గంటలకు సిట్ అధికారులు కెసిఆర్ ను ప్రశ్నించనున్నారు. ఇప్పటికే కెసిఆర్ ఇంటికి సిట్ అధికారులు చేరుకున్నారు. కెసిఆర్ నివాసంలోని రెండో ఫ్లోర్లో సిట్ విచారణ చేయనుంది. కెసిఆర్ ఒక్కరినే విచారణ గదిలోకి అధికారులు అనుమతించే అవకాశం ఉంది. విచారణను అధికారులు వీడియో రికార్డు చేయనున్నారు. నందినగర్ నివాసంలోకి పార్టీ నేతలు, ఇతర సిబ్బంది అనుమతికి పోలీసులు నిరాకరించారు. కెసిఆర్ కుటుంబ సభ్యులు హరీష్, కెటిఆర్, సంతోష్లకు మాత్రమే అనుమతి ఇచ్చారు. ఫోన్ ట్యాపింగ్ విషయంలో విచారణ కోసం కెసిఆర్ ఎర్రవల్లి ఫామ్ హౌస్ నుంచి హైదరాబాద్ లోని తన నివాసం నందినగర్ కు వచ్చారు. బిఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు భారీ ఎత్తున్న నందినగర్ చేరుకున్నారు.
Telangana |హైదరాబాద్కు గుడ్ న్యూస్
Telangana | హైదరాబాద్కు గుడ్ న్యూస్ Telangana | వెబ్డెస్క్, ఆంధ్రప్రభ :
Vikarabad |ప్రజావాణి రద్దు… జిల్లా కలెక్టర్ ప్రతికు జైన్
Vikarabad | ప్రజావాణి రద్దు… జిల్లా కలెక్టర్ ప్రతికు జైన్ Vikarabad |
TG | రక్త నిధికి దాతల వెల్లువ TG | మంచిర్యాల సిటీ,
Good News |బడ్జెట్లో రైతులకు ప్రోత్సాహం
Good News | వెబ్ డెస్క్, ఆంధ్రప్రభ : దేశ వ్యాప్త రైతులకు
ప్రపంచకప్: భారత్పై టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న పాక్
బులవాయో: ఐసిసి అండర్-19 ప్రపంచకప్లో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమైంది. ఆదివారం చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్తో భారత్ తలపడుతోంది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన పాకిస్థాన్ జట్టు భారత్ను బ్యాటింగ్కి ఆహ్వానించింది. ఈ సూపర్ సిక్స్ మ్యాచుల్లో గ్రూప్-2లో ఉన్న భారత్ ఆడిన మూడు మ్యాచుల్లో మూడింట విజయం సాధించి టేబుల్లో రెండో స్థానంలో ఉంది. ఈ మ్యాచ్లో విజయం సాధిస్తే.. ఇంగ్లండ్ను వెనక్కి నెట్టి మొదటి స్థానంలో భారత్ స్థిరపడుతుంది. మరోవైపు పాకిస్థాన్ ఆడిన మూడు మ్యాచుల్లో రెండు మ్యాచుల్లో గెలిచి.. ఒక మ్యాచ్లో ఓటమిపాలై మూడో స్థానంలో ఉంది. ఇక ఈ మ్యాచ్లో భారత్, పాకిస్థాన్లు జట్టులో ఒక మార్పు చేశాయి. భారత్ జట్టులో ఉదవ్ మోహన్ స్థానంలో దీపేశ్ దేవేంద్రన్ జట్టులోకి రాగా.. పాకిస్థాన్ జట్టులోకి అలీ హసన్ వచ్చాడు. తుది జట్లు: భారత్: ఆరోన్ జార్జ్, వైభవ్ సూర్యవంశీ, ఆయుష్ మాత్రే(కెప్టెన్), విహాన్ మల్హోత్రా, అభిజ్ఞాన్ కుందు(కీపర్), వేదాంత్ త్రివేది, ఆర్ఎస్ అంబ్రిష్, కనిష్క్ చౌహాన్, ఖిలన్ పటేల్, హెనిల్ పటేల్, దీపేశ్ దేవేంద్రన్. పాకిస్థాన్: హంజా జహుర్(కీపర్), సమీర్ మిన్హాస్, ఉస్మాన్ ఖాన్, అహ్మద్ హుస్సేన్, ఫర్హాన్ యూసఫ్(కెప్టెన్), హుజైఫా అహ్సన్, అలీ హసన్ బలోచ్, అబ్దుల్ సుభాన్, మోమిన్ కమర్, మహ్మద్ సయ్యమ్, అలీ రజా.
రికార్డులు సృష్టించిన టీమిండియా
హైదరాబాద్: భారత్-న్యూజిలాండ్ మధ్య జరిగిని టి20 సిరీస్ను టీమిండియా 4-1 తేడాతో కైవసం చేసుకుంది. చివరి టి 20ల్లో 46 పరుగులు తేడా గెలిచి కివీస్ కకావికలం చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 271 పరుగులు చేసింది. ఇషాన్ 43 బంతుల్లోనే 103 పరుగులు చేసి పట్టపగలు కివీస్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, అభిషేక్, హార్ధిక్ పాండ్యాలు కివీస్ బౌలింగ్ను ఊచకోత కోశారు. ఈ మ్యాచ్లో భారత బ్యాట్స్మెన్లు 23 సిక్సర్ల మోతమోగించారు. ఒక సిరీస్లో అత్యధిక సిక్స్లు(69) కొట్టిన జట్టుగా కూడా రికార్డు సృష్టించింది. గతంలో ఈ రికార్డు ఇంగ్లాండ్ జట్టు (64) పైన ఉంది. అత్యధిక సార్లు 250 ప్లస్ పరుగులు సాధించిన జట్టుగా టీమిండియా రికార్డు నెలకొల్పింది. భారత జట్టు ఇప్పటివరకు నాలుగు సార్లు 250పైగా పరుగులు చేసి తొలి స్థానంలో ఉండగా జింబాబ్వే మూడు సార్లు మాత్రమే చేసి రెండో స్థానంలో ఉంది. ఒక్క మ్యాచ్ లో రెండు జట్లు కలిపి 517 పరుగులతో సౌతాఫ్రికా వర్సెస్ వెస్టిండీస్ జట్లు తొలి స్థానంలో ఉండగా టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్ జట్లు 496 పరుగులతో రెండో స్థానంలో ఉన్నాయి. వరసగా 489 పరుగులతో ఇండియా వర్సెస్ వెస్టిండీస్ జట్లు, 488 పరుగులతో న్యూజిలాండ్ వర్సెస్ ఆస్ట్రేలియా జట్లు, 488 పరుగులతో సెర్బియా వర్సెస్ బల్గేరియా జట్లు ఉన్నాయి.
కోనసీమ జిల్లాలో మళ్లీ గ్యాస్ లీక్ కలకలం! #ONGC #GasLeak #EastGodavari #Safety #AndhraPradesh
Nirmala Sitaraman : కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు.. నష్టాల్లో నిఫ్టీ
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టారు.
అంతరిక్షంలోకి 10 లక్షల ఏఐ శాటిలైట్లు!#AISatellites #SpaceX #ElonMusk #AIRevolution #SpaceTechnology
Vijayawada |ఇంద్రకీలాద్రిపై వీణలతో లలితా సహస్రనామ గానం..
Vijayawada | ఇంద్రకీలాద్రిపై వీణలతో లలితా సహస్రనామ గానం.. Vijayawada | ఇంద్రకీలాద్రి,
Chiru Shares Joy Of Konidela & Kamineni Families
The Mega family is wrapped in bliss as Ram Charan and Upasana Konidela welcomed twins- a baby boy and a baby girl- late last night at Apollo Hospital, Hyderabad. Both the newborns and Upasana are reported to be perfectly healthy, bringing immense relief and happiness to the family. Megastar Chiranjeevi stepped forward to share the […] The post Chiru Shares Joy Of Konidela & Kamineni Families appeared first on Telugu360 .
GOLD RATE | దిగొచ్చిన బంగారం GOLD RATE | వెబ్డెస్క్, ఆంధ్రప్రభ
టిడిపి నేతలు అధికారమదంతో వ్యవహరిస్తున్నారు: మిథున్ రెడ్డి
అమరావతి: టిడిపి నేతలు దాడులు చేస్తున్నాపోలీసులు పట్టించుకోలేదని వైసిపి మాజీ మంత్రి మిథున్ రెడ్డి విమర్శించారు. మాజీ మంత్రి అంబటి రాంబాబుపై హత్యాయత్నం దుర్మార్గమని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎపిలో కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే దాడులు చేస్తున్నారని, గతంలో తనపై దాడి చేసి తిరిగి తనపైనే కేసు పెట్టారని మండిపడ్డారు. టిడిపి నేతలు అధికారమదంతో వ్యవహరిస్తున్నారని, పోలీస్ వ్యవస్థ టిడిపి చేతుల్లోకి వెళ్లిపోయిందని మిథున్ రెడ్డి ధ్వజమెత్తారు.
POLICE |అవనిగడ్డలో అంబటిపై కేసు నమోదు
POLICE | అవనిగడ్డలో అంబటిపై కేసు నమోదు POLICE | అవనిగడ్డ, ఆంధ్రప్రభ
12th ward |జోరుగా బిఆర్ఎస్ ప్రచారం
12th ward | జోరుగా బిఆర్ఎస్ ప్రచారం 12th ward | పరకాల,
Devotees |వైభవంగా మాఘ పౌర్ణమి గిరి ప్రదక్షణ..
Devotees | వైభవంగా మాఘ పౌర్ణమి గిరి ప్రదక్షణ.. Devotees | ఆంధ్రప్రభ,
Nirmala Sitharaman |కాంజీవరం చీరలో ప్రత్యక్షం
Nirmala Sitharaman | వెబ్డెస్క్, ఆంధ్రప్రభ : కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా
34th Ward |పెద్ద ఎత్తున ప్రచారం
34th Ward | వికారాబాద్, ఆంధ్రప్రభ : వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని 34
Nirmala Sitaraman : కొత్త ఆదాయపు పన్ను చట్టం.. మినహాయింపులివే
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టారు
ఎర్రవల్లి ఫామ్ హౌస్ నుంచి బయలుదేరిన కెసిఆర్
హైదరాబాద్: బిఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు ఎర్రవల్లి ఫామ్ హౌస్ నుంచి నందినగర్కు బయలుదేరారు. కెసిఆర్ రాకనేపథ్యంలో ఆయన అభిమానులు, బిఆర్ఎస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. కెసిఆర్ కాన్వాయ్ పై పూలు జల్లి తమ అభిమానాన్ని చాటుకున్నారు. దారి పొడవునా వేలాది మంది బిఆర్ఎస్ కార్యకర్తలు నిలిచి కాంగ్రెస్ ప్రభుత్వ రాజకీయ వేధింపులపై నినదిస్తూ నిరసనలు తెలిపారు. రోడ్డు మార్గంలో అభిమానులకు కెసిఆర్ అభివాదం చేస్తూ ముందుకు సాగుతున్నారు. వందలాది వాహనాల్లో కెసిఆర్ వెంటనే నందినగర్కు బిఆర్ఎస్ కార్యకర్తలు వస్తున్నారు. 12.30 నిమిషాలకు ఆయన నందినగర్కు చేరుకునే సిట్ విచారణకు హాజరుకానున్నారు. ఫోన్ ట్యాపింగ్ విషయంలో మాజీ సిఎం కెసిఆర్కు చట్ట విరుద్ధంగా నోటీసులు ఇవ్వడంపై బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు తెలంగాణ వ్యాప్తంగా నిరసనలు తెలుపుతున్నారు. డైవర్ట్ పాలిటిక్స్లో భాగంగానే కెసిఆర్కు నోటీసులు ఇచ్చారని, ఫోన్ ట్యాఫింగ్కు కెసిఆర్కు సంబంధం లేదని, గతంలో కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని కేసు పెట్టి ఏం చేశారని, ఇది మరొక ఫేక్ కేసు అని బిఆర్ఎస్ కార్యకర్తలు మండిపడుతున్నారు. మున్సిపల్ ఎన్నికల సందర్భంగా రాజకీయ డ్రామా ఆడుతున్నారని దుయ్యబట్టారు.
Tej | ప్లాన్ ఫలించేనా..? Tej | ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ :
Budget| 9వ సారి ప్రవేశపెట్టిన నిర్మలమ్మ
9వ సారి ప్రవేశపెట్టిన నిర్మలమ్మ వెబ్డెస్క్, ఆంధ్రప్రభ : కేంద్ర ఆర్థిక మంత్రి
కపిలేశ్వరపురం మాజీ ఎంపిపి రాంబాబు ఆకస్మిక మృతి
పార్ధివ దేహానికి నివాళులు అర్పించిన ఎమ్మెల్యే వేగుళ్ళ మండపేట: కపిలేశ్వరపురం మండల మాజీ ఎంపిపి కాదా వెంకట రాంబాబు ఆకస్మిక మృతి చెందారు. ఆయన మృతి పార్టీకి తీరనిలోటని రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్, ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు అన్నారు. ఆదివారం ఉదయం రాంబాబు గుండె పోటుతో మరణించారు. ఎమ్మెల్యే రాంబాబు పార్ధివ దేహానికి పూలమాలలు వేసి, నివాళులు అర్పించారు. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని ఆ భగవంతున్ని ప్రార్ధించారు. కుటుంబ సభ్యులుకు ప్రగాఢ సానుభూతి […] The post కపిలేశ్వరపురం మాజీ ఎంపిపి రాంబాబు ఆకస్మిక మృతి appeared first on Visalaandhra .
Nirmala Sitaraman : హైదరాబాద్ కు నిర్మలమ్మ వరాలు
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టారు.
కాలుష్యంలో బెంగళూరు, చెన్నైలను మించిన హైదరాబాద్ #Hyderabad #Pollution #PCB #Environment
ఆత్మనిర్భర్ భారత్కు రూ.2 వేల కోట్లు: నిర్మలా సీతారామన్
ఢిల్లీ: వికసిత్ భారత్ దిశగా అడుగులు వేస్తున్నామని, గ్లోబల్ మార్కెట్లతో పోటీ పడుతూ ముందుకు సాగుతున్నామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. లోక్ సభలో కేంద్ర బడ్జెట్ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 9వ సారి బడ్జెట్ ప్రవేశపెట్టారు. లోక్ సభలో 2026-27బడ్జెట్ గురించి నిర్మలా సీతారామన్ ప్రసంగించారు. ప్రభుత్వానికి బాసటగా నిలుస్తున్న ప్రజలకు ధన్యవాదాలు తెలియజేశారు. మూడు కర్తవ్యాలను లక్ష్యాలుగా ప్రకటించారు. ప్రజల ఆశయాలను అందుకోవడమే తమ లక్ష్యమని, ప్రధాని నరేంద్ర మోడీ ఆలోచనలతో ఎన్నో కొత్త సంస్కరణలు తీసుకొస్తున్నామని తెలియజేశారు. ఈ బడ్జెట్ ను యువశక్తి బడ్జెట్ గా అభివర్ణించారు. నిర్మాణాత్మక సంస్కరణలతో ఈ కార్యవ్యాలను సాధిస్తామని, ఇది యూనిక్ బడ్జెట్ అని పేర్కొన్నారు. ఆత్మ నిర్భరత వల్లే 7 శాతం గ్రోత్ ఉంటుందని అన్నారు. కర్తవ్యం1: సమ్మిళిత ఆర్థిక వృద్ధి. కర్తవ్యం 2: ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడం 3: సబ్ కా సాత్, సబ్ కా వికాస్ అని తెలిపారు. బయో ఫార్మా రంగానికి రూ.10 వేల కోట్లు, ఎపి, ఒడిశా, తమిళనాడు, కేరళలో గనుల కారిడార్, మూడు డెడికేటెడ్ కెమికల్ పార్క్ల నిర్మాణం చేపడుతామని, ప్రస్తుతమున్న ఎన్ఐపిఇఆర్ఎస్ ఆధునీకరించడంతో పాటు దేశంలో రెండు హైటెక్ టెక్నాలజీ రూమ్స్ ఏర్పాటు చేస్తామన్నారు. కంటైనర్ నిర్మాణ రంగానికి రూ.10 వేల కోట్లు, దేశంలో కొత్తగా మూడు కెమికల్ రీసెర్చ్ పార్కులు, సెమీకండక్టర్ మిషన్ కోసం రూ.40 వేల కోట్లు, జౌళి రంగానికి కేంద్ర బడ్జెట్లో చేయూతనివ్వడంతో పాటు మెగా టెక్స్టైల్ పార్క్ నిర్మాణం చేపడుతామని నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. సెమీ కండక్టర్ మిషన్ 2.O ప్రారంభిస్తామని, త్వరలో నేషనల్ ఫైబర్ స్కీమ్ ప్రారంభం, టెక్స్టైల్ రంగం అభివృద్ధికి కొత్త పథకం, దేశంలో కొత్త మెగా టెక్స్టైల్ పార్కుల ఏర్పాటు చేయడంతో పాటు ఖాదీ, హ్యాండ్లూమ్, హస్తకళల ప్రోత్సాహానికి పథకం ఏర్పాటు చేస్తామని, అత్యంత నాణ్యత కలిగిన క్రీడా వస్తువుల తయారీకి పథకం ఉంటుందని, 200 పారిశ్రామిక క్లస్టర్స్ ఆధునీకరణకు చేయూతనిస్తామన్నారు. ఆత్మనిర్భర్ భారత్కు రూ.2 వేల కోట్లు కేటాయించడంతో పాటు ఎస్ఎంఇ రంగానికి రూ.10 వేల కోట్లు ఇస్తామని, మైక్రో సెక్టార్కు రూ.2 వేల కోట్లు ఇస్తామని, ఆత్మనిర్భర్ భారత్కు రూ.2 వేల కోట్లు ఇస్తామని నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. నగరాలే దేశ గ్రోత్ ఇంజిన్లు అని, రెండో, మూడో స్థాయి నగరాల్లో మౌలిక వసతుల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని, పాట్నా, వారణాసిల్లో షిప్ రిపేర్ ఎకోసిస్టమ్, ఏడు హైస్పీడ్ రైల్ కారిడార్ల అభివృద్ధితో పాటు ముంబై- పుణే, పుణే-హైదరాబాద్, హైదరాబాద్- చెన్నై రూట్లలో హైస్పీడ్ రైల్ కారిడార్లు నిర్మించడంతో పాటు ఢిల్లీ- వారణాసి, వారణాసి- సిలిగురి మార్గాల్లో హైస్పీడ్ రైల్ కారిడార్ ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు.
సాంకేతికతను అందిపుచ్చుకుంటూ.. ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేయాలి
–ఫారెన్ అఫైర్స్ డైరెక్టర్ ప్రొఫెసర్ సురేష్ బాబు విశాలాంధ్ర – జేఎన్టీయూ ఏ: సాంకేతికతను అందిపుచ్చుకుంటూ.. ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేయాలి. ఫారెన్ అఫైర్స్ డైరెక్టర్ ప్రొఫెసర్ ఏ. సురేష్ బాబు పేర్కొన్నారు. అనంతలక్ష్మి ఇంజనీరింగ్ కళాశాలలో ప్రెస్టో 2K26, 10 వ జాతీయ సాంకేతిక సదస్సు కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విభాగం , అనుబంధ విభాగాల ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు 10వ జాతీయ స్థాయి సాంకేతిక , సాంస్కృతిక సదస్సును కళాశాల చైర్మన్ […] The post సాంకేతికతను అందిపుచ్చుకుంటూ.. ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేయాలి appeared first on Visalaandhra .
Bikkanoor |జాతీయ మహాసభలు విజయవంతం చేయాలి…
Bikkanoor | బిక్కనూరు, ఆంధ్రప్రభ : ఒరిస్సాలో జరిగే బీఎంఎస్ జాతీయ మహాసభలను
Nirmala Sitaraman : ప్రపంచ స్థాయిలో భారత్ ను అగ్రగామిగా నిలుపుతాం
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టారు.
Tekumatla |సీఎం దిష్టిబొమ్మ దహనం..
Tekumatla | టేకుమట్ల, ఆంధ్రప్రభ : తెలంగాణ రాష్ట్ర సాధకుడు, మాజీ ముఖ్యమంత్రి
సురక్షితంగా గమ్యానికి చేరుకోవాలి..అతివేగం ప్రమాదకరం
– జేఎన్ టి యు వి. సి. ఆచార్య సుదర్శన్ రావు విశాలాంధ్ర – జేఎన్టీయూ ఏ: గమ్యానికి చేరి.. అడుగు ప్రయాణంలో అతివేగం ప్రమాదకరం.. జీవితాన్ని పణంగా పెట్టవద్దు అని వీసీ ఆచార్య హెచ్ సుదర్శన్ రావు పేర్కొన్నారు. జె.ఎన్.టి.యూ. అనంతపురము విశ్వవిద్యాలయంలో కళాశాల ఆడిటోరియం లో నెల రోజుల పాటు జరిగిన జాతీయ రహదారి భద్రత మాసోత్సవాలు శనివారం ముగిశాయి. ఉపకులపతి మాట్లాడుతూ . ప్రతి ఒక్కరు రహదారి నియమావళి పాటించితే ప్రమాదాలు చాలా […] The post సురక్షితంగా గమ్యానికి చేరుకోవాలి..అతివేగం ప్రమాదకరం appeared first on Visalaandhra .
సిట్ విచారణలో కేసీఆర్ నంది నగర్ ఇంటి వద్ద భారీగా పోలీసులు #Hyderabad #KCR #PoliceAlert #SIT

26 C