SENSEX
NIFTY
GOLD
USD/INR

Weather

24    C
... ...View News by News Source

ఇందూర్ గడ్డపై కాషాయ జెండా ఎగరడం ఖాయం

అర్బన్ ఎమ్మెల్యే ధనపాల్ సూర్యనారాయణ పార్టీ శ్రేణులు, కార్యకర్తలు ఐక్యంగా పనిచేయాలి.. ఐక్యతతో

ప్రభ న్యూస్ 2 Feb 2026 9:25 pm

నిరుపేదల సంక్షేమమే నా లక్ష్యం..

18వ వార్డు నుంచి బీఆర్‌ఎస్ అభ్యర్థిగా మహమ్మద్ జబ్బార్ పోటీ -గెలిచిన వెంటనే

ప్రభ న్యూస్ 2 Feb 2026 9:15 pm

మ్యూచువల్ ఫండ్స్‌ ఎలా ఎంచుకోవాలి? ఈ 3 విషయాలు తెలియకపోతే నష్టపోతారు

మ్యూచువల్ ఫండ్స్ ఎలా ఎంచుకోవాలి? రేటింగ్స్, అసెట్ అలొకేషన్, పోర్ట్‌ఫోలియో స్టాక్స్‌ను ఎలా విశ్లేషించాలో ఈ కథనంలో వివరంగా తెలుసుకోండి. మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడి అనేది కేవలం డబ్బు దాచుకోవడం కాదు, మీ సంపదను తెలివిగా పెంచుకోవడం. సరైన ఫండ్‌ను ఎంచుకోవడానికి రేటింగ్స్ మాత్రమే సరిపోవు, అసెట్ అలొకేషన్, పోర్ట్‌ఫోలియో విశ్లేషణ కూడా చాలా ముఖ్యం. మ్యూచువల్ ఫండ్స్ రేటింగ్స్ – ఇవి ఎంతవరకు నమ్మదగినవి? మ్యూచువల్ ఫండ్ రేటింగ్స్ అనేది ‘Value Research‘ లేదా ‘Morningstar’ […] The post మ్యూచువల్ ఫండ్స్‌ ఎలా ఎంచుకోవాలి? ఈ 3 విషయాలు తెలియకపోతే నష్టపోతారు appeared first on Dear Urban .

డియర్ అర్బన్ 2 Feb 2026 8:50 pm

ఇంటి పన్ను పెంపుకు కాంగ్రెస్ ప్లాన్

ఇంటి పన్ను పెంపుకు కాంగ్రెస్ ప్లాన్ … కాంగ్రెస్ కు ఎందుకు ఓటేయాలి…రెండేళ్లలో

ప్రభ న్యూస్ 2 Feb 2026 8:34 pm

సమయస్ఫూర్తికి పురస్కారం.

సమయస్ఫూర్తికి పురస్కారం. దమ్మపేట , ఆంధ్రప్రభ : సామాజిక బాధ్యతను చాటుతూ,సమయస్ఫూర్తితో వ్యవహరించి

ప్రభ న్యూస్ 2 Feb 2026 8:30 pm

60 సార్లు ఢిల్లీ వెళ్లిన సిఎం సాధించిందేంటి..?: కెటిఆర్

కేంద్ర బడ్జెట్‌లో పేదలు, రైతు కూలీలకు ఉపయోగపడే ఉపాధి హామీని కుదించారని కెటిఆర్ విమర్శించారు. ఎరువుల రాయితీ, ఆహార రాయితీతో పాటు స్వచ్ఛ భారత్‌కు నిధులు కూడా తగ్గించారని అన్నారు. వ్యాక్సిన్లు, బల్క్ డ్రగ్స్, ఫార్మాకు హైదరాబాద్ కేంద్రం అయితే.. బయో ఫార్మా తయారీకి రూ.పది వేల కోట్లు కేటాయించి తెలంగాణకు రూ.10 కూడా కేటాయించలేదని పేర్కొన్నారు. ఢిల్లీకి 60 సార్లు వెళ్లిన సిఎం రేవంత్ రెడ్డి సాధించిందేంటి..? అని ప్రశ్నించారు. కాంగ్రెస్, బిజెపి పార్టీల నుంచి 8 మంది చొప్పున ఎంపీలు గెలిచినా రాష్ట్రానికి కలిగిన ప్రయోజనం సున్నా అని విమర్శించారు. తెలంగాణకు బిజెపి ఇచ్చేది ఇదేనా..? అని నిలదీశారు. హై స్పీడ్ రైల్ కారిడార్ కేటాయించామని గొప్పగా చెబుతున్నారని, తెలంగాణ భౌగోళికంగా దేశానికి మధ్యలో ఉంది..కాబట్టి కారిడార్ హైదరాబాద్ మీదుగా వెళ్లక తప్పదని తెలిపారు. తెలంగాణకు హై స్పీడ్ ట్రైన్లు ప్రత్యేకంగా ఇచ్చినట్లు చెప్పడం హాస్యాస్పదం అని కెటిఆర్ అన్నారు. దావోస్ ఒప్పందాల ద్వారా వచ్చిన పెట్టుబడులు ఎన్ని మెటీరియలైజ్ అయ్యాయో వెల్లడించాలని డిమాండ్ చేశారు. దావోస్‌లో జరిగిన ఒప్పందాలు విచిత్రంగా ఉన్నాయని చెప్పారు. మహారాష్ట్రలో కేబినెట్‌లో ఉండే మంత్రి ఆ రాష్ట్ర సిఎంతో దావోస్ ఒప్పందం చేసుకున్నారని, అలాగే జూబ్లీహిల్స్‌లో ఉండే సిఎం రేవంత్‌రెడ్డి, మెగా కృష్ణారెడ్డి కూడా దావోస్‌లో ఒప్పందాలు చేసుకున్నారని ఎద్దేవా చేశారు.

మన తెలంగాణ 2 Feb 2026 8:23 pm

కోర్టు తేల్చకముందే ఇల్లీగల్ అని ఎలా అంటారు..?: హరీష్ రావు

 ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తు చేస్తున్న సిట్ (ప్రత్యేక దర్యాప్తు బృందం) చీఫ్ విసి సజ్జనార్ తీరుపై బిఆర్‌ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. న్యాయస్థానం తుది తీర్పు ఇవ్వకముందే ఫోన్ ట్యాపింగ్‌ను ఇల్లీగల్ అని అధికారికంగా ఎలా ప్రకటిస్తారని ఎక్స్ వేదికగా ప్రశ్నించారు.ఈ మేరకు ఆదివారం మాజీ సిఎం కెసిఆర్ విచారణ అనంతరం సిట్ చీఫ్ సజ్జనార్ చేసిన ట్వీట్‌కు ప్రతిస్పందనగా హరీష్ రావు ట్వీట్ చేశారు. సిట్ చీఫ్ హోదాలో ఉన్న వ్యక్తి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం చట్టబద్ధంగా నిలవదని, ఇది తీవ్ర ఆందోళన కలిగించే విషయమని అన్నారు. ఒక ఆరోపణ నేరమని తేల్చాల్సింది న్యాయస్థానం మాత్రమేనని స్పష్టం చేశారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం, నిందితుడు నిరపరాధి అనే భావన ప్రాథమిక సూత్రం అని, దీనిని విస్మరించరాదని అన్నారు. దర్యాప్తు చేయడం మాత్రమే పోలీసుల విధి అని, విచారణ దశలోనే ఒక చర్యను చట్టవిరుద్ధమని ప్రకటించడానికి వారేమీ న్యాయమూర్తులు కాదని పేర్కొన్నారు. ఒక ఫోన్ సంభాషణను రహస్యంగా వినడం చట్టబద్ధమా..కాదా..? అనేది ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ సెక్షన్ 5(2), ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టంలోని నిబంధనలకు లోబడి ఉంటుందని వివరించారు.అలాగే, పియుసిఎల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు నిర్దేశించిన మార్గదర్శకాలకు అనుగుణంగా జరిగిందా..లేదా...? అన్నది న్యాయ సమీక్ష ద్వారానే తేలుతుందని, పోలీసుల అధికారిక సందేశాల ద్వారా కాదని అన్నారు. ఇల్లీగల్ ఫోన్ ట్యాపింగ్(అక్రమ ఫోన్ ట్యాపింగ్) అనే పదాన్ని అధికారికంగా ఉపయోగించడం ద్వారా, సిట్ చీఫ్ దర్యాప్తు ఫలితంపై ముందుగానే ఒక నిర్ణయానికి వచ్చినట్లు స్పష్టమవుతోందని ఆరోపించారు. ఆయన ప్రవర్తన తను నిర్వహిస్తున్న పదవికి తగదని, సీనియర్ అధికారులు పాటించాల్సిన నిష్పాక్షికత, సమగ్రతకు సంబంధించిన అఖిల భారత సర్వీసుల (ప్రవర్తనా) నిబంధనలు, 1968కు ఇది పూర్తిగా విరుద్ధమని పేర్కొన్నారు. మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత ప్రతిపక్ష నేతకు సంబంధించిన అత్యంత రాజకీయ ప్రాధాన్యమున్న కేసులో ఇలాంటి తొందరపాటు నిర్ధారణలు చేయడం వల్ల దర్యాప్తు రాజకీయ ప్రేరేపితంగా, పక్షపాతంతో సాగుతోందనే అనుమానాలకు తావిస్తోందని అన్నారు. దర్యాప్తు నిష్పక్షపాతంగా జరగడమే కాదు, అలా జరిగినట్లు ప్రజలకు కనిపించాలని సుప్రీంకోర్టు పలుమార్లు చెప్పిన విషయాన్ని గుర్తుచేశారు. ప్రజాభిప్రాయాన్ని ప్రభావితం చేయడానికి లేదా రాజకీయ కథనాలను ముందుకు తీసుకెళ్లడానికి పోలీసుల అధికారిక ప్రకటనలను వాడుకోరాదని హితవు పలికారు. దర్యాప్తు సంస్థలు చట్టపరిధిలో స్వతంత్రంగా పనిచేయాలని డిమాండ్ చేశారు. తీర్పులు ఇవ్వాల్సింది కోర్టులే తప్ప పోలీసుల సందేశాలు కాదని, రాజ్యాంగ పరిమితులను సంస్థలు అతిక్రమిస్తే ప్రజాస్వామ్యం మనలేదని హెచ్చరించారు. ఈ సందర్భంగా,కెసిఆర్‌ను గౌరవ ప్రతిపక్ష నేతగా సిట్ చీఫ్ ఎందుకు గుర్తించడం లేదో తెలంగాణ ప్రజలు తెలుసుకోవాలనుకుంటున్నారని హరీష్ రావు ప్రశ్నించారు.

మన తెలంగాణ 2 Feb 2026 8:20 pm

అంతరిక్షం వెళ్లినా.. రేవంత్ బుద్ధి మారదు..

సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు హరీష్ రావు కౌంటర్ ఆంధ్రప్రభ వెబ్ డెస్క్

ప్రభ న్యూస్ 2 Feb 2026 8:20 pm

పార్టీ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేసిన పవన్ కళ్యాణ్

మంగళగిరి: జనసేన అధినేత, ఎపి డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ పార్టీ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళగిరి సికె కన్వెన్షన్‌లో నిర్వహించిన జనసేన కార్యవర్గ సమావేశంలో పవన్ మాట్లాడారు. కల్తీ లడ్డూ వ్యవహారంపై పార్టీ నేతలు ఎందుకు మాట్లాడటం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘‘లడ్డూ వ్యవహారంలో వైకాపా చేస్తున్న ప్రచారాన్ని ఎందుకు తిప్పికొట్టడం లేదు? అన్నింటికీ నేనే మాట్లాడితే ఎమ్మెల్యేలు, మంత్రులు ఉన్నది ఎందుకు? వైసిపి నేతల ట్రాప్‌లో చిక్కుకోవద్దు. మీపై, మీ కుటుంబ సభ్యులపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడతారు.. జాగ్రత్తా! జనసేన నేతలు మాత్రం సిద్ధాంతపరంగా, సబ్జెక్ట్ పరంగానే మాట్లాడాలి. విమర్శలకు విషయంతోనే సమాధానం చెబుతాం. మహిళల విషయంలో పార్టీ శ్రేణులు మరింత జాగ్రత్తగా ఉండాలి. మహిళలకు మీ చేయి తగిలినా రేప్ చేశారని వైకాపా నేతలు ప్రచారం చేస్తారు’’ అని పవన్ అన్నారు.

మన తెలంగాణ 2 Feb 2026 8:16 pm

కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్ర వ్యవసాయంపై తీవ్ర నిర్లక్ష్యం: మంత్రి తుమ్మల

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2026 బడ్జెట్ రాష్ట్ర రైతులకు తీవ్ర నిరాశ కలిగించిందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సోమవారం ఓ ప్రకటనలో విమర్శించారు. వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్న కోట్లాది రైతుల ఆశలను ఈ బడ్జెట్ పూర్తిగా విస్మరించిందని, రాష్ట్రం ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా, ఆయిల్ పామ్ దిగుమతులపై సుంకం పెంపు విషయంలో కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలిపారు. దీంతో రాష్ట్రంలో ఆయిల్ పామ్ సాగు చేస్తున్న రైతులకు తీవ్ర నష్టం ఏర్పడే అవకాశం ఉందని మంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. దేశీయ ఉత్పత్తిని ప్రోత్సహించకుండా, దిగుమతులకు అనుకూలంగా కేంద్రం వ్యవహరించడం దురదృష్టకరమని మంత్రి అన్నారు. పసుపు బోర్డు ఏర్పాటుకు నిధుల కేటాయింపు లేకపోవడం, అలాగే పసుపును హై వాల్యూ క్రాప్‌గా గుర్తించకపోవడంతో రాష్ట్ర పసుపు రైతులకు తీవ్ర నిరాశను కలిగించిందని చెప్పారు. లక్షలాది మంది పసుపు రైతులు ఎదురుచూస్తున్న డెడికేటెడ్ ఫండ్స్ గురించి బడ్జెట్‌లో స్పష్టమైన ప్రకటన లేకపోవడం కేంద్ర ప్రభుత్వ వైఖరిని ప్రశ్నార్థకంగా మార్చిందని మంత్రి పేర్కొన్నారు. కొబ్బరి (కోకనట్) బోర్డు ఏర్పాటు విషయంలో కూడా ఎలాంటి ప్రకటన లేకపోవడం రాష్ట్ర రైతులకు మరో ఎదురుదెబ్బగా మారిందన్నారు. ఎరువుల ధరలు పెరిగే అవకాశం ఉందనే సంకేతాలు రైతులపై మరింత భారం మోపనున్నాయని, ఇప్పటికే పెరుగుతున్న ఇన్‌పుట్ ఖర్చులను తగ్గించే చర్యలు బడ్జెట్‌లో పూర్తిగా లేవని మంత్రి తెలిపారు. రైతులకు అత్యంత కీలకమైన ఎంఎస్‌పి (కనీస మద్దతు ధర)కు చట్టబద్ధ హక్కు కల్పించడంలో కేంద్రం మరోసారి విఫలమైందని మంత్రి మండిపడ్డారు. వ్యవసాయ మార్కెటింగ్, ధరల స్థిరీకరణ, మార్కెట్ సంస్కరణలపై స్పష్టమైన దిశానిర్దేశం లేకపోవడం కేంద్ర బడ్జెట్ లోని ప్రధాన లోపమన్నారు. దేశీయ నూనెగింజల రైతులను రక్షించేలా తినుబండార నూనెలపై ఇంపోర్ట్ డ్యూటీలపై ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడం ఆందోళన కలిగించే అంశమని పేర్కొన్నారు. కేంద్ర పథకాల ఏకీకరణ పేరుతో రాష్ట్రానికి వచ్చే నిధుల్లో కోత విధించడం తీరని అన్యాయం అని మంత్రి స్పష్టం చేశారు. రైతుల ఆదాయం రెట్టింపు చేయాలన్న లక్ష్యం ఇప్పటికీ మాటలకే పరిమితమయిందని, దానికి స్పష్టమైన రోడ్‌మ్యాప్ బడ్జెట్‌లో ఎక్కడా కనిపించలేదన్నారు. వ్యవసాయ రంగంలో బడ్జెట్‌లో ఏఐ ఆధారిత కార్యక్రమాల ప్రస్థావన మాత్రమే రైతులకు ఉపయోగకరంగా ఉంటుందని, అయితే ధర భద్రత, మార్కెట్ భరోసా లేకుండా కేవలం ఏఐ సాంకేతికత రైతు సమస్యలు పరిష్కారం తీర్చదని మంత్రి తుమ్మల స్పష్టం చేశారు. కేంద్ర బడ్జెట్‌తో రాష్ట్రానికి, వ్యవసాయ రంగానికి ఎటువంటి ప్రత్యేక ప్రయోజనం లేకుండా పోయిందని మంత్రి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

మన తెలంగాణ 2 Feb 2026 8:14 pm

దలైలామాకు ప్రతిష్టాత్మక గ్రామీ అవార్డు..

దలైలామా సందేశ సంకలనానికి గ్రామీ అవార్డు ధ్యానం, దయ, అంతర్ముఖ ఆలోచనల ఆవిష్కరణ ప్రఖ్యాత సరోద్ వాయిద్యకారుడు అంజద్ సంగీతం ధర్మశాలలో మిన్నంటిన సంబరాలు, చైనా నిరసనలు ఈసారి పురస్కారాల్లో మోగని భారతీయ ఖ్యాతి లాస్ ఏంజిలెస్: ప్రఖ్యాత టిబెట్ బౌద్ధ మతగురువు దలైలామాకు 90 ఏండ్ల వయస్సులో విశిష్ట గ్రామీ అవార్డు దక్కింది. ఈ వయస్సులో ఈ పురస్కారం రావడం విశేష అంశం అయింది. ఆయన మాటలతో కూడిన ఆల్బమ్ మెడిటేషన్స్ ఆడియోకు గ్రామీ రావడం టిబెట్‌లో ఆయన అభిమానుల నుంచి సంతోషానికి దారితీసింది.టిబెట్ మతగురువు దలైలామా టెంజిన్ గ్యాస్టోకు అవార్డు ప్రకటించినట్లు అంతకు ముందు గ్రామీ వర్గాలు ప్రకటించాయి. ఈ ప్రకటనలపై చైనా నిరసన వ్యక్తం చేసింది. ఇన్ని సంవత్సరాల జీవిత ప్రస్థానంలో తన ఆలోచనలు, ఆధ్యాత్మిక భావాలు, సందేశాలను దలైలామా ఆడియో రూపంలో వెలువరించారు. దీనిని ధ్యానం పేరుతో అందరి ముందుకు తీసుకువచ్చారు. దలైలామాకు ఇది తొలి గోల్డెన్ గ్రామ్‌ఫోన్. ట్రెవర్ నో హోస్ట్‌గా అమెరికాలోని లాస్ ఏంజెలెస్‌లో జరిగిన 68వ గ్రామీ అవార్డుల ప్రదానోత్సవం అక్కడి క్రిప్టో . కామ్, ఎరినాలో ఆదివారం రాత్రి కనులపండువగా జరిగింది. 90 కేటగిరిల్లో విజేతలకు అవార్డుల బహుకరణ కార్యక్రమం చేపట్టారు. దలైలామా మాటలకు ప్రఖ్యాత సరోద్ వాయిద్యకారుడు అంజద్ అలీఖాన్ నేపథ్య సంగీతం అందించారు. ధ్యానం, అంతర్ముఖం, దయ , ఆత్మ పరిశీలన వంటి విషయాలను దలైలామ ప్రస్తావించారు. దలైలామాకు గ్రామీ అవార్డు రావడంతో హిమాచల్ ప్రదేశ్‌లోని ధర్మశాల పట్టణంలో ఆయన అనుచరులు ఉత్సాహంగా వేడుకలు నిర్వహించారు. గ్రామీ రావడంపై దలైలామా హర్షం వ్యక్తం చేశారు. ఇది తన వ్యక్తిగత గొప్పదనం కాదని వ్యాఖ్యానించారు. తాను ఈ అవార్డును సవినయంగా స్వీకరిస్తున్నానని పర్యావరణ హితానికి సందేశంగా దీనిని భావిస్తున్నానని తెలిపారు. విశ్వజనీన సార్వత్రిక భావనకు దక్కిన పురస్కారంగా భావిస్తున్నానని ప్రకటన వెలువరించారు. దలైలామా తరఫున సింగర్ రుఫూస్ వాయిన్‌రైట్ ఆడియో కేటగిరిలో ఈ అవార్డును స్వీకరించారు. ఇతర కేటగిరిల్లో కూడా గ్రామీ అవార్డులు ప్రకటించారు. స్పెల్‌బెర్గ్ మ్యూజిక్ ఫిల్మ్ కేటగిరిలో అవార్డు అందుకున్నారు. గ్రామీకి భారతదేశ తరఫులన పలు కేటగిరిల్లో పోటీకి ఎంపిక అయిన ఆల్బమ్‌లు చివరికి పురస్కారం పొందలేకపొయ్యాయి. 

మన తెలంగాణ 2 Feb 2026 8:14 pm

గంజాయి విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తుల అరెస్టు..

విశాలాంధ్ర – ఉరవకొండ: ఉరవకొండ పట్టణంలో గంజాయి విక్రయానికి సిద్ధమవుతున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేసి 2.17 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల వివరాల ప్రకారం, గుత్తి పట్టణానికి చెందిన చిన్న కందుకూరి అజయ్, వడ్ల ఆదిత్య అనే యువకులు గంజాయి విక్రయానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం అందడంతో ఉరవకొండ పట్టణ సమీపంలోని డంపింగ్ యార్డ్ వద్ద సోమవారం పోలీసులు దాడి నిర్వహించారు. తనిఖీల్లో వారి వద్ద ఉన్న 2.17 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు […] The post గంజాయి విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తుల అరెస్టు.. appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 2 Feb 2026 8:05 pm

రాహుల్ గాంధీ vs కేంద్రం.. దద్దరిల్లిన లోక్ సభ

చైనా కబ్జా, మాజీ ఆర్మీచీఫ్ జ్ఞాపకాలు లోక్‌సభలో రాహుల్, కేంద్రం వ్యాగ్యుద్ధం పుస్తకంతో దాడికి దిగిన ప్రతిపక్ష నేత అడ్డుకున్న సీనియర్ మంత్రుల బృందం ఎంపిల నినాదాలతో సభ వాయిదా న్యూఢిల్లీ : లోక్‌సభలో సోమవారం కేంద్రం, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మధ్య తీవ్రస్థాయిలో వ్యాగుద్ధం సాగింది. 2020 భారత్ చైనా ఘర్షణ నేపథ్యంతో సైనిక మాజీ ప్రధానాధికారి ఎంఎం నవరానే రాసిన జ్ఞాపకాల పుస్తకం’లోని అంశాలను రాహుల్ గాంధీ సభలో ప్రస్తావించడం వివాదానాకి దారితీసింది. ఘర్షణ దశలో చైనా సేనలు భారత్‌లోకి ప్రవేశించాయని మాజీ ఆర్మీచీఫ్ ఈ పుస్తకంలో పేర్కొన్నట్లు ఓ ఆంగ్ల పత్రికలో వెలువడిన వార్తను రాహుల్ గాంధీ ప్రస్తావించారు. దీనిపై రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ , బిజెపి ఎంపిలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రచురితం కాని పుస్తకంలోని నిర్థారణ కాని అంశాలను రాహుల్ ప్రస్తావించం అనుచితం అని ప్రభుత్వం తరఫున రాజ్‌నాథ్ సింగ్ రాహుల్‌పై ఎదురుదాడికి దిగారు. ఆయన సభను పక్కదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. రాహుల్ పదే పదే సభను అవమానించేలా వ్యవహరిస్తున్నారని, ఈ పద్ధతి మార్చుకోవాలని సూచించారు. ఈ దశలోనే స్పీకర్ కలుగచేసుకుని వార్తా పత్రికల క్లిప్పింగ్‌లు, అప్రచురిత పుస్తకాల్లోని అంశాలు సభలో ప్రస్తావించకూడదని సభ్యులు తెలుసుకుంటే మంచిదని మందలించారు బిజెపి సభ్యులు రాజ్‌నాథ్‌కు, అమిత్ షాకు మద్దతు పలికారు. దీనితో సభలో వాడివేడి వాతావరణం నెలకొంది. రాహుల్ గాంధీ ఈ అంశాన్ని ప్రస్తావించకుండా స్పీకర్ ఓం బిర్లా అడ్డుకున్నారు. అయితే రాహుల్ వెనకకు తగ్గలేదు. ఆయనకు తోడుగా పలువురు ప్రతిపక్ష ఎంపిలు నిలిచారు. దీనితో గందరగోళ పరిస్థితి ఏర్పడింది. సభ ముందుగా రెండుసార్లు వాయిదా పడింది. తరువాత అధికార, విపక్ష సభ్యుల మధ్య వాడివేడి వాదనల నడుమనే స్పీకర్ సభను మంగళవారానికి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాల తీర్మానంపై రాహుల్ గాంధీ ముందుగా మాట్లాడారు. ఈ సందర్భంగా అంతకు ముందు మాట్లాడిన బిజెపి ఎంపి తేజస్వీ సూర్య కాంగ్రెస్‌కు జాతీయవాదం లేదని చేసిన విమర్శను తిప్పికొట్టే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగానే జనరల్ నవరానే పుస్తకంలోని అంశాలను ప్రస్తావించారు. చైనా మన భూభాగం కబ్జా చేస్తూ పోతూ ఉంటే నిమ్మకునీరెత్తినట్లుగా ఉన్న వారు జాతీయవాదులు అన్పించుకుంటారా? అని బిజెపిని నిలదీశారు. దీనితో వివాదం రాజుకుంది. పుస్తక ప్రస్తావనపై రాజ్‌నాథ్ సింగ్ మండిపడ్డారు. దేశ సమగ్రత విషయంపై మాట్లాడకూడదనే విషయం ప్రతిపక్ష నేత తెలుసుకుంటే మంచిదని చురకలకు దిగారు. అయితే పుస్తకంలోని అంశం , ఇందులో పొందుపర్చిన డాక్యుమెంట్ నిర్థారితం అని , దీనిని ప్రస్తావించడంలో తప్పేమీ లేదని తెలిపారు. అయితే తప్పుడు అంశాలను రాహుల్ గాంధీ ప్రస్తావిస్తున్నారు. ఇది సభను పక్కదోవ పట్టించడమే అవుతుందని అధికార సభ్యులు రాహుల్‌ను దిగ్బంధం చేసేందుకు యత్నించారు. చైనాపై తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ తీసుకున్న పలు నిర్ణయాలు, ఆయన వల్ల వేలాది ఎకరాల భూమి చైనా ధారాదత్తం అయిన రికార్డులు ఉన్నాయని, వీటిని సభలో ప్రస్తావించలేమని తెలిపారు. అయితే తాను ఈ అంశాన్ని ప్రస్తావించదల్చుకోలేదని, కానీ బిజెపి ఎంపి సభలో కాంగ్రెస్ పార్టీని కించపరుస్తూ మాట్లాడటం వల్లనే తాను ఈ విషయం చెప్పాల్సి వచ్చిందని అన్నారు. రాహుల్‌కు సమాజ్‌వాది పార్టీ, టిఎంసి,ఆర్జేడీ ఇతర పార్టీల సభ్యులు మద్దతుగా లేచి నిలబడ్డారు. సభలో పరస్పర విమర్శల జోరు కొనసాగింది. దీనితో స్పీకర్ సభను వాయిదా వేశారు. రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాద తీర్మానంపై చర్చ పక్క దారి పట్టింది. 

మన తెలంగాణ 2 Feb 2026 8:00 pm

కనేకల్‌లో వీధి కుక్కల, పశువుల బెడద..

విశాలాంధ్ర – కనేకల్: కనేకల్ మండలం కేంద్రంలో వీధి పశువులు, కుక్కల సంచారం రోజురోజుకూ పెరిగి ప్రజల్లో భయాందోళన రేకెత్తిస్తోంది. ప్రధాన రహదారులపై పశువులు గుంపులుగా పడుకోవడం, కొట్లాడుకోవడం వల్ల వాహనదారులు, పాదచారులు ప్రమాదాలకు గురయ్యే పరిస్థితి నెలకొంది.ఆదివారం రామనగర్ ప్రాంతానికి చెందిన ఓ బాలుడిని వీధి కుక్క కరచడంతో గాయాలపాలయ్యాడు. ఈ ఘటనతో తల్లిదండ్రుల్లో ఆందోళన పెరిగింది. ప్రభుత్వ ఆసుపత్రి పక్కన ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం సమీప మెయిన్ రోడ్డులో, దిగువగేరి పాత […] The post కనేకల్‌లో వీధి కుక్కల, పశువుల బెడద.. appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 2 Feb 2026 7:55 pm

Excise |గాజుల సౌమ్య దోషులను కఠినంగా శిక్షించాలి…

Excise | గాజుల సౌమ్య దోషులను కఠినంగా శిక్షించాలి… Excise | కరిమాబాద్,

ప్రభ న్యూస్ 2 Feb 2026 7:51 pm

పడకల్ లో విజయనగర కాలపు శిల్పాలను పదిలపరచాలి!

పడకల్ లో 400 సం||ల శిల్పాలు.కాపాడుకోవాలంటున్న పురావస్తు పరిశోధకుడు శివనాగిరెడ్డి

తెలుగు పోస్ట్ 2 Feb 2026 7:46 pm

Candle |దండేపల్లిలో కొవ్వొత్తుల ర్యాలీ.

Candle | దండేపల్లిలో కొవ్వొత్తుల ర్యాలీ. Candle | దండేపల్లి, ఆంధ్రప్రభ :

ప్రభ న్యూస్ 2 Feb 2026 7:46 pm

Barabar Premistha, Turning Point For Chandra Hass: Aadi

Attitude Star Chandra Hass starrer Barabar Premistha isn’t just another romantic entertainer, but it’s a film driven by attitude, emotion, and unpredictability. Directed by Sampath Rudra, the film stars Miss India finalist Meghna Mukherjee as the female lead and Arjun Mahi in a menacing antagonist role. The film’s pre-release event turned into a celebration of […] The post Barabar Premistha, Turning Point For Chandra Hass: Aadi appeared first on Telugu360 .

తెలుగు 360 2 Feb 2026 7:43 pm

land |భూమి అమ్మనివ్వడం లేదని రాస్తారోకో…

land | భూమి అమ్మనివ్వడం లేదని రాస్తారోకో… land | జన్నారం, ఆంధ్రప్రభ

ప్రభ న్యూస్ 2 Feb 2026 7:43 pm

రామ్‌చరణ్‌కు శుభాకాంక్షలు తెలిపిన అల్లు అర్జున్

హైదరాబాద్: హీరో రామ్‌చరణ్, ఉపాసన రెండోసారి తల్లిదండ్రులు అయిన విషయం తెలిసిందే. వీరిద్దరికి కవల పిల్లలు జన్మించారు. ఈ సందర్భంగా ఆ దంపతులకు తోటి సెలబ్రిటీలు, అభిమానులు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలుపుతున్నారు. తాజాగా అల్లు అర్జున్ కూడా రామ్‌చరణ్ దంపతులకు శుభాకాంక్షలు తెలియజేశారు. నవ్వులతో నిండిన కుటుంబాన్ని చూస్తుంటే సంతోషంగా ఉందన్నారు. ఈ మేరకు సోషల్‌మీడియాలో పోస్టు పెట్టారు. ‘‘మరోసారి తల్లిదండ్రులైన ఉపాసన-రామ్‌చరణ్ దంపతులకు శుభాకాంక్షలు. చిరంజీవి గారి గర్వం, ఆనందం ఆయన ముఖంలో స్పష్టంగా కనిపిస్తున్నాయి. కుటుంబం మొత్తం నవ్వుతూ కనిపిస్తుండటం సంతోషంగా ఉంది. చిన్నారులు తమ రాకతో ఎంతో ఆనందాన్ని తీసుకొచ్చారు’’ అని పేర్కొన్నారు.

మన తెలంగాణ 2 Feb 2026 7:42 pm

Leopard |కునుకు లేకుండా చేస్తున్న చిరుతపులుల సంచారం…

Leopard | కునుకు లేకుండా చేస్తున్న చిరుతపులుల సంచారం… Leopard | జుక్కల్

ప్రభ న్యూస్ 2 Feb 2026 7:39 pm

రావి నారాయణ రెడ్డి జాతీయ పురస్కార సభలో సీఎం రేవంత్

రావి నారాయణ రెడ్డి జాతీయ పురస్కార సభలో సీఎం రేవంత్ కేసీఆర్ నిజమైన

ప్రభ న్యూస్ 2 Feb 2026 7:35 pm

Construction |మక్తల్ –పేట కొడంగల్ ఎత్తిపోతల పనులు ప్రారంభం.

Construction | మక్తల్ – పేట కొడంగల్ ఎత్తిపోతల పనులు ప్రారంభం. Construction

ప్రభ న్యూస్ 2 Feb 2026 7:32 pm

Photos : Couple Friendly Movie Trailer Launch

The post Photos : Couple Friendly Movie Trailer Launch appeared first on Telugu360 .

తెలుగు 360 2 Feb 2026 7:30 pm

Health |పిహెచ్ సీని తనిఖీ చేసిన డిఎం అండ్ హెచ్ వో…

Health | పిహెచ్ సీని తనిఖీ చేసిన డిఎం అండ్ హెచ్ వో…

ప్రభ న్యూస్ 2 Feb 2026 7:25 pm

MLA |ఉపాధి హామీ మార్పులకు వ్యతిరేకంగా…

MLA | ఉపాధి హామీ మార్పులకు వ్యతిరేకంగా… MLA | అచ్చంపేట, ఆంధ్రప్రభ

ప్రభ న్యూస్ 2 Feb 2026 7:19 pm

బొందలవాడలో చిరుతల సంచారం – వరుస దాడులతో గ్రామస్తుల్లో భయం..

విశాలాంధ్ర – నార్పల: నార్పల మండలం పరిధిలోని బొందలవాడ గ్రామ పరిసరాల్లో చిరుత పులుల సంచారం తీవ్ర భయాందోళన సృష్టించింది. సోమవారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు జరిగిన వరుస ఘటనల్లో ముగ్గురు వ్యక్తులు గాయపడగా, స్థానికుల ప్రతిదాడిలో ఒక చిరుత మృతి చెందినట్లు సమాచారం. సంజీవపురం గ్రామానికి చెందిన ఆదిలక్ష్మి పొలంలో పనులు చేస్తుండగా పొదల్లో దాక్కున్న చిరుత ఒక్కసారిగా దాడి చేసింది. ఆమె కేకలతో అక్కడి నుంచి పరిగెత్తిన చిరుత బొందలవాడ వైపు చేరింది. […] The post బొందలవాడలో చిరుతల సంచారం – వరుస దాడులతో గ్రామస్తుల్లో భయం.. appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 2 Feb 2026 7:19 pm

Medical College |జల్లపల్లి ఫారంలో పశు వైద్య శిబిరం…

Medical College | జల్లపల్లి ఫారంలో పశు వైద్య శిబిరం… Medical College

ప్రభ న్యూస్ 2 Feb 2026 7:15 pm

రవితేజ మూవీ నుంచి ‘బెల్లా బెల్లా’ వీడియో సాంగ్ రిలీజ్

మాస్ మహరాజ రవితేజ నటించిన లేటెస్ట్ చిత్రం ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’. సంక్రాంతి స్పెషల్‌గా విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఫర్వాలేదు అనిపించింది. డింపుల్ హయాతి, అషిక రంగనాథ్‌లు ఈ సినిమాలో హీరోయిన్లుగా నటించారు. అయితే ఈ సినిమా నుంచి ‘బెల్లా బెల్లా’ అంటూ సాగే వీడియో సాంగ్‌ని చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ పాటకి థియేటర్లలో మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు యూట్యూబ్‌లో కూడా పాట అభిమానులను అలరిస్తోంది. ఈ పాటకి సురేశ్ గంగుల లిరిక్స్ అందించగా.. నకాశ్ అజీజ్, రోహిని అలపించారు. ఇక ఈ సినిమాకు భీమ్స్ సంగీతం అందించాడు. కాగా, కిషోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను ఎస్‌ఎల్‌వి సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మించారు. 

మన తెలంగాణ 2 Feb 2026 7:14 pm

President |మండల అధ్యక్షునిగా సుర్వి మల్లేష్ గౌడ్

President | మండల అధ్యక్షునిగా సుర్వి మల్లేష్ గౌడ్ President | చౌటుప్పల్,

ప్రభ న్యూస్ 2 Feb 2026 7:07 pm

Ration |ఏఆర్ పల్లి గ్రామస్తులకు స్థానికంగా రేషన్ అందించాలి…

Ration | ఏఆర్ పల్లి గ్రామస్తులకు స్థానికంగా రేషన్ అందించాలి… Ration |

ప్రభ న్యూస్ 2 Feb 2026 7:05 pm

Election |గులాబి కౌన్సిలర్లను గెలిపించండి …

Election | గులాబి కౌన్సిలర్లను గెలిపించండి … Election | జనగామ, ఆంధ్రప్రభ

ప్రభ న్యూస్ 2 Feb 2026 7:01 pm

Narsampeta |ముత్తోజీపేటలో ఇంటింటి ప్రచారం

Narsampeta | ముత్తోజీపేటలో ఇంటింటి ప్రచారం Narsampeta | నర్సంపేట, ఆంధ్రప్రభ :

ప్రభ న్యూస్ 2 Feb 2026 6:59 pm

వీల్‌చైర్‌లో అసెంబ్లీకి తేజస్వియాదవ్

 ఆర్‌జేడీ వర్కింగ్ ప్రెసిడెంట్ తేజస్వియాదవ్ సోమవారం బొటనవేలి గాయంతో వీల్‌చైర్‌లో బీహార్ అసెంబ్లీకి హాజరయ్యారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా హాజరైన యాదవ్ గవర్నర్ ప్రసంగం తరువాత పాత్రికేయులతో మాట్లాడుతూ తన ఎడమ కాలిబొటనవేలు గాయమైందని , నడవడం కష్టం కావడంతో వీల్‌చైర్‌లో వచ్చానని చెప్పారు. గవర్నర్ ప్రసంగం ముందుగా రాష్ట్ర ప్రభుత్వం తయారు చేసినదేనని విమర్శించారు. అభివృద్ధి విషయంలో బీహార్ వెనుకబడి ఉన్నప్పటికీ ప్రసంగం అందంగా రంగు పూశారని వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి నితీష్ కుమార్ గత ఇరవై ఏళ్లుగా పాలన సాగిస్తున్నా అత్యాచారాలు, హత్యలు, ఇతర నేరాలు కొనసాగుతూనే ఉన్నాయని, శాంతిభద్రతలు లోపిస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం ఆదివారం ప్రవేశ పెట్టిన బడ్జెట్‌లు ఎన్నికల స్టంట్లుగా దిగజారాయని ఆరోపించారు. గత ఏడాది బీహార్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో కేంద్ర ప్రభుత్వ బడ్జెట్‌ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మధుబని చీర ధరించారని, ఈ ఏడాది తమిళనాడులో ఎన్నికలు జరగనున్నందున ఆ రాష్ట్రంలో పాగా వేయడానికి బీజేపీ ప్రయత్నిస్తున్నందున మంత్రి సీతారామన్ కాంజీవరం చీర ధరించారని వ్యాఖ్యానించారు. ఈలోగా యాదవ్ విరోధులైన తోబుట్టువులు పెద్దక్క రోహిణీ ఆచార్య “ శరీరానికి గాయమైతే బాధ కలుగుతుంది. కానీ హృదయాన్ని గాయపరిస్తే ఇంకా విపరీతమైన నిస్పృహ కలుగుతుంది ” అని యాదవ్‌ను ఉద్దేశించి తన పోస్ట్‌లో రాసుకొచ్చారు. జేడీ(యు) నేషనల్ జనరల్ సెక్రటరీ , రాష్ట్రమంత్రి అశోక్ చౌదరి తేజస్వియాదవ్‌ను ఉద్దేశించి “ యాదవ్ ఉత్త కాళ్లతో క్రికెట్ ఆడుతుంటాడు. అతను తప్పకుండా షూలతో ఆడడం అలవాటు చేసుకోవాలి ” అని వ్యాఖ్యానించారు. 

మన తెలంగాణ 2 Feb 2026 6:58 pm

పత్రికా రంగంలో ఆంధ్రప్రభ నూతన ఒరవడి

బ్రోచర్ ఆవిష్కరణలో మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి ఆత్మకూర్ , ఆంధ్రప్రభ :

ప్రభ న్యూస్ 2 Feb 2026 6:56 pm

Minister |దిష్టిబొమ్మలు దహనం…

Minister | దిష్టిబొమ్మలు దహనం… Minister | చౌటుప్పల్, ఆంధ్రప్రభ : తెలుగుదేశం

ప్రభ న్యూస్ 2 Feb 2026 6:55 pm

సెంచరీతో కదం తొక్కిన నారాయణ్.. ఇండియా ఎ భారీ స్కోర్

నవీ ముంబై: టి-20 ప్రపంచకప్‌ సన్నాహకాల్లో భాగంగా డివై పాటిల్ స్టేడియం వేదికగా యుఎస్‌ఎతో జరుగుతున్న వార్మప్ మ్యాచ్‌లో ఇండియా ఎ భారీ స్కోర్ సాధించింది. ఓపెనర్ నారాయణ్ జగదీషన్ సెంచరీతో ప్రత్యర్థులకు చుక్కలు చూపించాడు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన యుఎస్ఎ భారత్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. అయితే 43 పరుగుల వద్దే ఓపెనర్ ప్రియాంశ్ ఆర్య(28) ఔట్ అయ్యాడు. కానీ, మరో ఓపెనర్ నారాయణ్ మాత్రం అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. 55 బంతుల్లో 11 ఫోర్లు, 4 సిక్సుల సాయంతో 104 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. శస్త్ర చికిత్స నుంచి కోలుకొని తిరిగి జట్టులో స్థానం దక్కించుకున్న తిలక్ వర్మ 24 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సులు కొట్టి 38 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. ఇక ఆయుశ్ బదోనీ కెప్టెన్ ఇన్నింగ్స్‌తో స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. 26 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సులతో 60 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. దీంతో భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 238 పరుగులు చేసింది. యుఎస్ఎ బౌలింగ్‌లో శుభం రంజనే, అలీ ఖాన్, జస్దీప్ సింగ్ తలో వికెట్ తీశారు.

మన తెలంగాణ 2 Feb 2026 6:55 pm

భారత్ తో మ్యాచ్ బహిష్కరించిన పాక్.. రూ.4,500 కోట్ల నష్టం!

టీ20 ప్రపంచకప్ 2026లో పాకిస్థాన్ జట్టు పాల్గొంటుందా?..పాల్గొన్న టీమిండియా జట్టుతో మ్యాచ్ ఆడుతుందా? అనే దానిపై కొద్దిరోజులుగా అనిశ్చితి నెలకొంది. దీనిపై తాజాగా పాకిస్థాన్ తన నిర్ణయాన్ని ప్రకటించింది. ఈ మెగా టోర్నమెంట్ తమ జట్టు పాల్గొంటుందని.. కానీ, టీమిండియాతో మ్యాచ్ ను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించింది. పాకిస్థాన్ క్రికెట్ చీఫ్ మొహ్సిన్ నఖ్వీ ఆదివారం లాహోర్‌లో ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్‌తో భేటీ అయ్యాడు. చర్చల అనంతరం పాక్ ప్రభుత్వం అధికారిక ప్రకటన విడుదల చేసింది. ట్వంటీ20 ప్రపంచ కప్‌లో పాల్గొనడానికి పాకిస్థాన్ క్రికెట్ జట్టుకు పాకిస్థాన్ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అయితే, ఫిబ్రవరి 15న భారత్ తో జరగాల్సిన మ్యాచ్‌ బహిష్కరించాలని నిర్ణయించింది అని ప్రకటనలో పేర్కొంది. అయితే, ఇండియా-పాక్ మధ్య మ్యాచ్ కోసం ఇరుదేశాల క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తికరంగా ఉంటారు. దీంతో ఈ మ్యాచ్ ద్వారా భారీగా ఆదాయం ఉంటుంది. ఇప్పుడు టీమిండియాతో పాక్ మ్యాచ్ ఆడకోవడం వల్ల దాదాపు రూ.4.500 కోట్ల నష్టం జరిగే అవకాశం ఉందని క్రికెట్ వర్గాలు చెబుతున్నారు. ఇదిలావుంటే, భారత్-బంగ్లాదేశ్ మధ్య నెలకొన్న వివాదం కారణంగా ఇప్పటికే బంగ్లా జట్టు ఈ వరల్డ్ కప్ నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే. కాగా, ఫిబ్రవరి 7న భారత్, శ్రీలంక వేదికలుగా ఈ టీ20 ప్రపంచ కప్‌ ప్రారంభం కానుంది.

మన తెలంగాణ 2 Feb 2026 6:41 pm

MLA |మోత్కూర్ మున్సిపాలిటీ కాంగ్రెస్ అభ్యర్థులు వీరే ….!

MLA | మోత్కూర్ మున్సిపాలిటీ కాంగ్రెస్ అభ్యర్థులు వీరే ….! MLA |

ప్రభ న్యూస్ 2 Feb 2026 6:26 pm

జనసేన సమావేశం నుంచి బయటకు వెళ్లిపోయిన పవన్

రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వ్యవహారంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు

తెలుగు పోస్ట్ 2 Feb 2026 6:23 pm

Latest Developments in Jana Nayagan Release

Vijay’s last film Jana Nayagan is stuck with censor hurdles. The makers are yet to get a clarity on the film’s release. The Censor Board is strict on their stand and the makers have stepped down to make changes as suggested by the Censor officials. The runtime is expected to come down by 20 minutes […] The post Latest Developments in Jana Nayagan Release appeared first on Telugu360 .

తెలుగు 360 2 Feb 2026 6:21 pm

votes |టీబీజీకేఎస్ బలపరిచిన బీఆర్ఎస్ అభ్యర్థి ఇంటింటి ప్రచారం

votes | టీబీజీకేఎస్ బలపరిచిన బీఆర్ఎస్ అభ్యర్థి ఇంటింటి ప్రచారం votes |

ప్రభ న్యూస్ 2 Feb 2026 6:21 pm

కోఠిలో కాల్పుల ఘటన.. నిందితుల గుర్తింపు

హైదరాబాద్: నగరంలోని కోఠిలో చోటుచేసుకున్న తుపాకీ కాల్పుల ఘటన కేసులో పురోగతి లభించింది. గత శనివారం కోఠిలోని ఎస్ బిఐ ప్రధాన కార్యాలయం ఎటిఎం వద్ద ఇద్దరు దుండగులు కాల్పులు జరిపారు. ఎటిఎంలో నగదు డిపాజిట్ చేసేందుకు వచ్చిన ఓవ్యక్తిని రెక్కీ చేసి తుపాకీతో దాడి చేశారు. కాల్పులు జరిపి రూ.6లక్షలు దొంగలించి స్కూటీపై పరారైన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై కేసు నమోదు చేసి సిసి కెమెరాలతో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటివరకు దాదాపు 800కు పైగా సిసి కెమెరాలను పరిశీలించిన పోలీసులు సోమవారం నిందితులను గుర్తించారు. నిందితుల్లో ఓ వ్యక్తి పాత నేరస్తుడిగా గుర్తించిన పోలీసులు... వారిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.

మన తెలంగాణ 2 Feb 2026 6:19 pm

Joined |బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ పార్టీలోకి …

Joined | భీమ్‌గల్‌ టౌన్, ఆంధ్రప్రభ : మండల కేంద్రానికి చెందిన బీఆర్ఎస్

ప్రభ న్యూస్ 2 Feb 2026 6:19 pm

Govt |మహిళల ఆర్థిక సాధికారత కోసం ప్రభుత్వం ప్రత్యేక దృష్టి

Govt | మహిళల ఆర్థిక సాధికారత కోసం ప్రభుత్వం ప్రత్యేక దృష్టి Govt

ప్రభ న్యూస్ 2 Feb 2026 6:15 pm

Suicide Attempt |తల్లి ఆత్మహత్యాయత్నం

Suicide Attempt | వెబ్ డెస్క్, ఆంధ్ర‌ప్ర‌భ : తన ముగ్గురు పసిపిల్లలను

ప్రభ న్యూస్ 2 Feb 2026 6:11 pm

Breaking : జోగి రమేష్ ఇంటిపై దాడి కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

జోగి రమేష్ ఇంటిపై దాడి కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.

తెలుగు పోస్ట్ 2 Feb 2026 6:06 pm

TG |ముగిసిన శ్రీస్వామి వారి బ్రహ్మోత్సవాలు

TG | ముగిసిన శ్రీస్వామి వారి బ్రహ్మోత్సవాలు TG | దండేపల్లి, ఆంద్రప్రభ

ప్రభ న్యూస్ 2 Feb 2026 6:00 pm

TG |కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి…

TG | కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి… TG | నర్సంపేట రూరల్,

ప్రభ న్యూస్ 2 Feb 2026 5:57 pm

Parakala |ఓటర్లు ఆశీర్వదిస్తే అభివృద్ధి చేస్తా..

Parakala | ఓటర్లు ఆశీర్వదిస్తే అభివృద్ధి చేస్తా.. 21వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి

ప్రభ న్యూస్ 2 Feb 2026 5:54 pm

రెచ్చిపోయిన దొంగలు.. ఎంత బంగారం ఎత్తుకెళ్లారంటే..

విజయనగరం: జిల్లాలోని రాజాం పట్టణంలో దొంగలు రెచ్చిపోయారు. రెండు ఇళ్లలో దాదాపు కేజీన్నర బంగారం చోరీ చేశారు. స్థానిక జిఎంఆర్ ఇంజినీరింగ్ కళాశాల ప్రాంగణంలోని డాక్టర్స్ అపార్ట్‌మెంట్‌లో ఆదివారం అర్థరాత్రి ఈ చోరీ ఘటన చోటు చేసుకుంది. చిన్న పిల్లల వైద్యుడిగా పని చేస్తున్న డాక్టర్ నగేశ్ ఇంట్లో దుండగులు 1,250 గ్రాముల బంగారం, కిలో వెండి దోచుకెళ్లారు. అయితే వైద్యుడి కుటుంబం విశాఖలో ఉంటోంది. శనివారం విధులు ముగించుకొని నగేశ్ కూడా విశాఖకి వెళ్లిపోయారు. సోమవారం తిరిగి ఇంటికి వచ్చేసరికి ప్రధాన ద్వారం తాళం తొలగించి ఉంది. బీరువాలోని వెండి, బంగారం చోరీకి గురైనట్లు గుర్తించారు. వెంటనే పోలీసులకు ఫఇర్యాదు చేయగా.. పోలీసులు క్లూస్ టీమ్‌తో ఘటనాస్థలికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. దీనికి సమీపంలోని మరో నివాస సముదాయంలోనూ చో ఘటన కలకలం రేపింది. జిఎంఆర్ ఇంజినీరింగ్ కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పని చేస్తున్న కృష్ణారెడ్డి ఇంట్లో 20 తులాల బంగారు నగలు చోరీ చేశారు.

మన తెలంగాణ 2 Feb 2026 5:54 pm

TG |బోల్తా పడిన ట్రాక్టర్..

TG | బోల్తా పడిన ట్రాక్టర్.. TG | ఏటూరునాగారం, ఆంధ్రప్రభ :

ప్రభ న్యూస్ 2 Feb 2026 5:52 pm

జోగి రమేష్ ఇంటిపై దాడి కేసులో ట్విస్ట్.. టీడీపీ నేతలపై కేసులు

మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటిపై దాడి చేసిన వారిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

తెలుగు పోస్ట్ 2 Feb 2026 5:35 pm

నేత్రదానంకు సహకరించిన వారికి సన్మానం..

విశ్వదీప సేవా సంఘంవిశాలాంధ్ర ధర్మవరం:: నేత్రదానం సహకరించిన కుటుంబ సభ్యులకు వారి ఇంటికి వెళ్లి, విశ్వదీప సేవా సంఘం వారు శాలువా, జ్ఞాపికతో ఘనంగా సత్కరించారు. అనంతరం విశ్వదీప సేవా సంఘం వారు మాట్లాడుతూ నేత్రదానం పై అవగాహనలో భాగంగా నేత్రదానం చేయించుటలో సహకరించిన నేత్రదాతల కుటుంబ సభ్యులను సన్మానం మాకెంతో సంతోషాన్ని ఇచ్చిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆఫ్టలమిక్ అధికారి ఉరుకుందప్ప, ఇంజనీర్ శ్రీనివాసరెడ్డి ,సేవా సంఘం ఫౌండర్ కోళ్ళమొరం చంద్రశేఖర్ రెడ్డి , ఎం […] The post నేత్రదానంకు సహకరించిన వారికి సన్మానం.. appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 2 Feb 2026 5:31 pm

TG |మల్లన్న ఆలయ అభివృద్ధికి సహకారం అందిస్తా….

TG | మల్లన్న ఆలయ అభివృద్ధికి సహకారం అందిస్తా…. TG | బిక్కనూర్,

ప్రభ న్యూస్ 2 Feb 2026 5:26 pm

Telangana : మున్సిపల్ ఎన్నికల్లో మంత్రులకు బాధ్యతలను అప్పగించిన ముఖ్యమంత్రి రేవంత్

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు

తెలుగు పోస్ట్ 2 Feb 2026 5:24 pm

3 Weeds |ఎండిన క‌రివేపాకు ప‌డేయ‌కుండా…

3 Weeds | ఎండిన క‌రివేపాకు ప‌డేయ‌కుండా… 3 Weeds | వెబ్

ప్రభ న్యూస్ 2 Feb 2026 5:24 pm

Sajjala |వ్య‌వ‌స్థ‌లు ఉండాలి..

Sajjala | వ్య‌వ‌స్థ‌లు ఉండాలి.. Sajjala | వెబ్ డెస్క్, ఆంధ్ర‌ప్ర‌భ :

ప్రభ న్యూస్ 2 Feb 2026 5:22 pm

కరాటే విద్య ప్రదర్శన

విశాలాంధ్ర ధర్మవరం;మల్టీ స్టార్ ఆల్ ఇండియా బుడోకాన్ కరాటే అకాడమీ ఆధ్వర్యంలో ధర్మవరం కళాజ్యోతి జడ్పీ గర్ల్స్ హై స్కూల్ లో నిర్వహించినటువంటి బెల్ట్ గ్రేడింగ్ టెస్ట్ దాదాపు 80 మంది విద్యార్థులు కరాటే విద్యను ప్రదర్శించారు.నేర్చుకున్నటువంటి విద్యను ప్రదర్శించి వారిలో ఉన్నటువంటి,నైపుణ్యం గల 65 మంది విద్యార్థులకు బెల్ట్లు,ప్రశాంశ పత్రాలు ఎల్లో,ఆరెంజ్,గ్రీన్, బ్లూ , పర్పల్, బ్రౌన్ ,బెల్స్ అందజేశారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి టిడిపి నాయకులు సంధ రాగవ, మాంగల్య సిల్క్స పురుషోత్తం […] The post కరాటే విద్య ప్రదర్శన appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 2 Feb 2026 5:21 pm

Chandur |ఏ,బీ ఫామ్‌ల అంద‌జేత‌…

Chandur | ఏ,బీ ఫామ్‌ల అంద‌జేత‌… Chandur | చండూర్, ఆంధ్రప్రభ :

ప్రభ న్యూస్ 2 Feb 2026 5:16 pm

ప్రపంచకప్‌కి ముందు వార్మప్ మ్యాచ్‌లు.. భారత్ పోరు ఎవరితో అంటే..

ఐసిసి టి-20 ప్రపంచకప్ త్వరలో ప్రారంభంకానుంది. అయితే ఈ మెగా టోర్నీ కంటే ముందు 16 వార్మప్ మ్యాచ్‌లు ఉంటాయని ఐసిసి తెలిపింది. సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలో టీం ఇండియా ఫిబ్రవరి 4న సౌతాఫ్రికాతో తలపడనుంది. ఇండియా ఎ జట్టు ఈ రోజు (ఫిబ్రవరి 2న) యుఎస్ఎతో మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యాచ్ సాయంత్రం ఐదు గంటకు ప్రారంభం అవుతుంది. ఇటీవల గాయం నుంచి కోలుకున్న తిలక్ వర్మ.. ఇండియా ఎ జట్టులో చోటు దక్కించుకున్నాడు. ఈ రెండు మ్యాచ్‌లు నవీ ముంబైలోని డివై పాటిల్ స్టేడియంలో జరుగనున్నాయి. ఈనెల 6న ఇండియా ఎ vs నమీబియా మ్యాచ్ బెంగళూరులోని బిసిసిఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో జరుగుతుంది. అఫ్గానిస్థాన్ vs స్కాట్‌లాండ్, యుఎస్ఎ vs ఇండియా ఎ, కెనడా vs ఇటలీ, నేపాల్ vs యుఎఇ, అఫ్గానిస్థాన్ vs వెస్టిండీస్, పాకిస్థాన్ vs ఐర్లాండ్, నేపాల్ vs కెనడా, న్యూజిలాండ్ vs యుఎఇ, ఇటలీ vs యుఎఇ, నమీబియా vs ఇండియా ఎ. మ్యాచు్లు జియో హాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం అవుతాయి. వార్మప్ మ్యాచ్‌లకు ఇండియా ఎ జట్టు: ఆయయు బదోని (కెప్టెన్), నమన్ ధీర్, అశుతోష్ శర్మ, ప్రియాంశ్ ఆర్య, నారాయణణ్ జగదీశన్ (కీపర్), తిలక్ వర్మ, రియాన్ పరాగ్, మానవ్ సుతార్, ఆశోక్ శర్మ, ఉర్విల్ పటేల్ (కీపర్), గుర్జప్‌నీత్ సింగ్, విప్రాజ్ నిగమ్, రవి భిష్ణోయ్, ఖలీల అహ్మద్, మయాంక్ యదవ్.

మన తెలంగాణ 2 Feb 2026 5:09 pm

Medak |కాంగ్రెస్ బోణీ.. 32వ వార్డు ఏకగ్రీవం

Medak | కాంగ్రెస్ బోణీ.. 32వ వార్డు ఏకగ్రీవం Medak | మెదక్

ప్రభ న్యూస్ 2 Feb 2026 5:04 pm

Epic socio-fantasy Nagabandham teaser for Mahasivaratri

Pan-India socio-fantasy epic Nagabandham, directed by Abhishek Nama, has become one of the most anticipated films in Indian Cinema. The makers have spent huge budget to bring marvellous visuals to life and recently, shot climax portions with grand sets. The promotions from the beginning have made this a highly crazy project Pan-India. Virat Karrna is […] The post Epic socio-fantasy Nagabandham teaser for Mahasivaratri appeared first on Telugu360 .

తెలుగు 360 2 Feb 2026 5:03 pm

TG |తొలి జాబితా రిలీజ్‌!

TG | తొలి జాబితా రిలీజ్‌! TG | మహబూబ్ నగర్, ఆంధ్రప్రభ

ప్రభ న్యూస్ 2 Feb 2026 5:01 pm

Jailer 2 |వచ్చేది ఎప్పుడు..?

Jailer 2 | వచ్చేది ఎప్పుడు..? Jailer 2 | జైలర్ 2లో

ప్రభ న్యూస్ 2 Feb 2026 4:57 pm

TG |గులాబి జెండా ఎగరాలి …

TG | గులాబి జెండా ఎగరాలి … TG | జనగామ, ఆంధ్రప్రభ

ప్రభ న్యూస్ 2 Feb 2026 4:57 pm

Andhra Prabha Smart Editions / తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 02.02.26

ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్ ఎడిష‌న్ 02-02-2026, 4.00PM తెలంగాణ విచారణ సమయంలోనే జడ్జిమెంటా?

ప్రభ న్యూస్ 2 Feb 2026 4:54 pm

Niharika to produce Varun Tej’s Next?

Mega Prince Varun Tej need a solid hit to make his comeback. He is shooting for Korean Kanakaraju which is aimed for summer 2026 release. The comic entertainer is directed by Merlapaka Gandhi and it is produced by UV Creations, First Frame Entertainments. Varun Tej has now lined up two new films and one among […] The post Niharika to produce Varun Tej’s Next? appeared first on Telugu360 .

తెలుగు 360 2 Feb 2026 4:47 pm

ఉమ్మడి గుంటూరు, కృష్ణా జిల్లాల వైసీపీ నేతలతో సజ్జల, బొత్స కీలక భేటీ

అంబటి అరెస్ట్ తో ఏపీ రాజకీయాల్లో ప్రకంపనలు ముఖ్యమంత్రి చంద్రబాబుపై మాజీ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబు చేసిన అనుచిత వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో ప్రకంపనలు పుట్టించాయి. ఈ క్రమంలో రాంబాబుపై కేసు నమోదు కావడం… కోర్టు ఆయనకు రిమాండ్ విధించడం తెలిసిందే. తాజాగా, మరో మాజీ మంత్రి జోగి రమేశ్ పై కూడా కేసు నమోదయింది. ఈ నేపథ్యంలో ఉమ్మడి గుంటూరు, కృష్ణా జిల్లాల వైసీపీ నేతలతో పార్టీ ముఖ్య నేతలు సజ్జల రామకృష్ణారెడ్డి, […] The post ఉమ్మడి గుంటూరు, కృష్ణా జిల్లాల వైసీపీ నేతలతో సజ్జల, బొత్స కీలక భేటీ appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 2 Feb 2026 4:31 pm

AP |ఆంధ్రప్రదేశ్ ఆఫ్ఘనిస్తాన్ లా మారింది..

AP | ఆంధ్రప్రదేశ్ ఆఫ్ఘనిస్తాన్ లా మారింది.. AP | గుడివాడ, ఆంధ్రప్రభ

ప్రభ న్యూస్ 2 Feb 2026 4:25 pm

AP |పాఠశాలల భవిష్యత్తు తీర్చిదిద్దడంలో

AP | పాఠశాలల భవిష్యత్తు తీర్చిదిద్దడంలో AP | చిత్తూరు, ఆంధ్ర ప్రభ

ప్రభ న్యూస్ 2 Feb 2026 4:19 pm

జిల్లాలో 77 500 పాస్ పుస్తకాల పంపిణీ….

జిల్లా కలెక్టర్ కె. వెట్రి సెల్వి… విశాలాంధ్ర లింగపాలెం: “మీ భూమి – మీ హక్కు” కార్యక్రమం ద్వారా జిల్లాలో 77 వేల 500 రాజముద్రతో ముద్రించిన పట్టాదార్ పాస్ పుస్తకాలను రైతులకు అందించామని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి చెప్పారు. లింగపాలెం మండలం గణపావారిగూడెం గ్రామంలో చింతలపూడి శాసనసభ్యులు సొంగా రోషన్ కుమార్ తో కలిసి సోమవారం రైతులకు పట్టాదార్ పాస్ పుస్తకాలను కలెక్టర్ పంపిణీ చేశారు.ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ రీ సర్వే […] The post జిల్లాలో 77 500 పాస్ పుస్తకాల పంపిణీ…. appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 2 Feb 2026 4:19 pm

Choppadandi |సీఎం సభకు..

Choppadandi | సీఎం సభకు.. Choppadandi | చొప్పదండి, ఆంధ్రప్రభ : తెలంగాణ

ప్రభ న్యూస్ 2 Feb 2026 4:14 pm

Budjet |దూసుకెళ్లిన స్టాక్‌ మార్కెట్లు..

Budjet | దూసుకెళ్లిన స్టాక్‌ మార్కెట్లు.. Budjet | వెబ్ డెస్క్, ఆంధ్ర‌ప్ర‌భ

ప్రభ న్యూస్ 2 Feb 2026 4:13 pm

పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు వెల్లువ

విశాలాంధ్ర, ఉరవకొండ (అనంతపురం జిల్లా) : ఉరవకొండ మండలం కౌకుంట్ల గ్రామానికి చెందిన ఎస్సీ,ఎస్టీ డివిజనల్ మానిటరింగ్ కమిటీ సభ్యులు అయిన చకారి రవి జన్మదిన వేడుకలను సోమవారం ఉరవకొండ పట్టణంలోని రోడ్లు భవనాల అత్యధిక గృహంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు, అభిమానులు, మిత్రులు ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసి ఘనంగా సన్మానించారు. సమాజానికి ఆయన అందించిన సేవలు ప్రశంసనీయం అని పేర్కొంటూ, భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. పుట్టినరోజు […] The post పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు వెల్లువ appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 2 Feb 2026 4:10 pm

Srisailam |బ్రహ్మోత్సవాలకు…

Srisailam | బ్రహ్మోత్సవాలకు… Srisailam | వెబ్ డెస్క్, ఆంధ్ర‌ప్ర‌భ : శ్రీశైలంలో

ప్రభ న్యూస్ 2 Feb 2026 4:07 pm

మామ ప్రాణం తీసిన కోడలి అక్రమ సంబంధం... నడిరోడ్డుపై తగలబెట్టాడు

చెన్నై: కోడలి అక్రమ సంబంధానికి మామ అడ్డుగా ఉండడంతో అతడిని నడిరోడ్డులో తగలబెట్టిన సంఘటన తమిళనాడు రాష్ట్రం కడలూరు జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... పన్రుటి ప్రాంతంలో రాజేంద్రన్ అనే అనే రైతు తన కుమారుడికి జయప్రియ అనే మహిళతో పెళ్లి చేశాడు. కొన్ని రోజుల క్రితం కుమారుడు చనిపోవడంతో జయప్రియ మరోక వ్యక్తి మణికందన్ తో అక్రమ సంబంధం పెట్టుకుంది. కోడలు వివాహేతర సంబంధం మామకు తెలియడంతో ఆమెను వ్యతిరేకించాడు. దీంతో ఇద్దరు మధ్య గత కొన్ని రోజుల నుంచి గొడవలు జరుగుతున్నాయి. మణికందన్ కూడా ప్రియురాలి మామ మందలించడంతో అతడిపై ఆగ్రహంతో రగిలిపోతున్నాడు. జనవరి 29న తన స్నేహితుడితో కలిసి బైక్ పై వెళ్తుండగా మణికందన్ తన అనుచురులతో కలిసి వారిని అడ్డుకున్నారు. రాజేంద్రన్ పై పెట్రోల్ పోసి తగలబెట్టాడు. మంటల్లో చిక్కుకున్న రాజేంద్రన్ ప్రాణభయంతో రోడ్డుపై పరుగుల తీశాడు. ఈ దృశ్యాలు సిసి కెమెరాల్లో రికార్డయ్యాయి. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో రికార్డయ్యాయి. వెంటనే అతడిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. జనవరి 31 అతడు చికిత్స పొందుతూ చనిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేససుకొని దర్యాప్తు చేశారు. ప్రధాన నిందితుడు మణికందన్ తో పాటు కోడలను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.

మన తెలంగాణ 2 Feb 2026 4:00 pm

ఏపీటీఎఫ్ నాయకులకు ఘన సన్మానం

విశాలాంధ్ర- ఉరవకొండ (అనంతపురం జిల్లా) : ఏపీటీఎఫ్(257) జిల్లా కార్యదర్శిగా ఎన్నికైన బీసీ. ఓబన్న మరియు రాష్ట్ర కౌన్సిలర్ గా ఎన్నికైన ఎం. శ్రీనివాసులు ని ఆ సంఘం రాష్ట్ర, జిల్లా నాయకులు ఘనంగా సన్మానించారు. ఎపిటిఎఫ్ ఉరవకొండ జోనల్ సమావేశం మండల పరిధిలోని పెన్నహోబిలం జరిగింది. ఈ సందర్భంగా ఎన్నికైన నాయకులు ఓబన్న, శ్రీనివాసులు మాట్లాడుతూ ఉరవకొండ ప్రాంతంలోని ఉపాధ్యాయులు ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర […] The post ఏపీటీఎఫ్ నాయకులకు ఘన సన్మానం appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 2 Feb 2026 3:58 pm

Attack | 15మంది మృతి, పలువురికి గాయాలు

Attack | 15మంది మృతి, పలువురికి గాయాలు Attack | వెబ్ డెస్క్,

ప్రభ న్యూస్ 2 Feb 2026 3:58 pm

T20 World Cup |ఆడ‌కుంటే.. ఆగ‌మైత‌రు!

T20 World Cup | ఆడ‌కుంటే.. ఆగ‌మైత‌రు! T20 World Cup |

ప్రభ న్యూస్ 2 Feb 2026 3:57 pm

సేవా సంస్థలు ముందుకు రావాలి…

విశాలాంధ్ర – కొయ్యలగూడెం (ఏలూరు జిల్లా) : ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడానికి స్వచ్ఛంద సేవా సంస్థల వారు, దాతలు ముందుకు రావాలని మానవతా సంస్థ సభ్యులు పేర్కొన్నారు. మండలంలో కన్నాపురం గ్రామ శివారు గుంజవరం గ్రామానికి చెందిన కొవ్వాసి జ్యోతి అనే మహిళ బోన్ క్యాన్సర్ వ్యాధితో ఇబ్బంది పడుతున్న ఆమెకు కొయ్యలగూడెం మానవతా సంస్థ ద్వారా 3500 రూపాయల నగదు వైద్య ఖర్చులు నిమిత్తం ఆమెకు అందజేశారు. వైద్య ఖర్చుల నిమిత్తం సహాయ సహకారాలు […] The post సేవా సంస్థలు ముందుకు రావాలి… appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 2 Feb 2026 3:54 pm

దలైలామా అరుదైన రికార్డు.. ప్రతిష్టాత్మక అవార్డు

ప్రముఖ బౌధ మత గురువు దలైలామా అరుదైన రికార్డు సాధించారు. ప్రతిష్టాత్మక గ్రామీ వార్డును ఆయన గెలుచుకున్నారు. బెస్ట్ ఆడియో బుక్, నెరేషన్ అండ్ స్టోరీ టెల్లింగ్ జాబితాలో ఆయన ఈ అవార్డును సొంతం చేసుకున్నారు. 90 ఏళ్ల వయసులో తొలి గ్రామీ అవార్డు అందుకొని రికార్డు నెలకొల్పారు. ఇది సంగీత రంగంతో పాటు సామాజిక, సాంస్కృతిక, ఆధ్యాత్మిక రంగాల్లోనూ ఇది ఒక మైలురాయిగా నిలిచింది. ‘మెడిటేషన్’.. అనే ఆల్బమ్‌కు గాను దలైలామాను ఈ అవార్డు దక్కింది. ఇందులో ఆయన తన ఆలోచనలు, సందేశాలను ఆడియో రూపంలో అందించారు. శాంతి, ధ్యానం, దయ, అంతర్ముఖ పరిశీలన వంటి అంశాలపై ఆయన స్వయంగా చెప్పిన భావాలను ఈ స్కోకెన్-వర్డ్ ఆల్బమ్‌తో ప్రజలకు అందించారు. దలైలామా చేసిన ఈ ప్రసంగాలకు.. సరోద్ వాయిద్యకారుడు అంజద్ అలీఖాన్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అందించారు.

మన తెలంగాణ 2 Feb 2026 3:50 pm

Bodhan |ఎన్నికలు సమర్థవంతంగా నిర్వహించాలి.

Bodhan | ఎన్నికలు సమర్థవంతంగా నిర్వహించాలి. Bodhan | బోధన్, ఆంధ్రప్రభ :

ప్రభ న్యూస్ 2 Feb 2026 3:48 pm

రాష్ట్ర చరిత్రలో ఇలాంటి పరిణామాలు ఎప్పుడూ చూడలేదు: బొత్స

అమరావతి: ఎపి సిఎం చంద్రబాబూ నాయుడు ఈ రాష్ట్రాన్ని రావణకాష్టం చేద్దామనుకుంటున్నారా? అని.. తప్పు జరిగితే చర్యలు తీసుకోండి, ఎవరు వద్దన్నారు? అని వైసిపి ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. వైసిపి మాజీ మంత్రి అంబటి రాంబాబు ఎప్పుడూ లైన్ తప్పి మాట్లాడలేదని, కొందరు అడ్డుకుంటే ఆయన అడ్డుకున్నారని అన్నారు. ఇంటికి వచ్చి పశ్చాత్తాపం కూడా ప్రకటించారని, జాతీయ స్థాయిలో ఉద్యమించాలని నిర్ణయించామని తెలియజేశారు. చంద్రబాబుకు వత్తాసు పలికే జనసేన ఇప్పుడెందుకు మాట్లాడటం లేదు? అని ప్రశ్నించారు. సంపద సృష్టి అంటే మీ ఇంటిదా? రాష్ట్రానిదా? అని.. తడాఖా చూపిస్తామని కేంద్రమంత్రి అంటున్నారు.. ఏం చూపిస్తారు? అని నిలదీశారు. రాష్ట్ర చరిత్రలో ఇలాంటి పరిణామాలు ఎప్పుడూ చూడలేదని ధ్వజమెత్తారు. పెట్రోల్ బాంబులు విసురుతారా? ఇంటిపై దాడి చేస్తుంటే పోలీసులు ఏం చేస్తున్నారు? అని చంద్రబాబుకు ఊడిగం చేస్తున్నారా? మండిపడ్డారు. పోలీసులను అడ్డుపెట్టుకుని ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారని, ధర్మాన్ని కాపాడాల్సిన బాధ్యత పోలీసులదని సూచించారు. శాంతిభద్రతల వ్యవహారంలో ఇలాగేనా వ్యవహరించేది? ధ్వజమెత్తారు. ఇళ్లపై దాడులు జరుగుతుంటే పోలీసులు చోద్యం చూస్తున్నారని, రాజ్యాంగాన్ని తుంగలో తొక్కుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.  పెట్రోలు, బాంబులు విసరమని తామెదుకు రెచ్చగొడతాం? అని ఎపి మరో బీహార్ కాకూడదు? అని ఆవేదన వ్యక్తం చేశారు. ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిందెవరు? తమకు అడ్మినిస్ట్రేషన్ తెలియదా? అని ప్రశ్నించారు. తాము కూడా కోర్టుల్లో తేల్చుకుంటామని బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు.    

మన తెలంగాణ 2 Feb 2026 3:45 pm

Vijay Kumar | 15వ వార్డులో సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా..

Vijay Kumar | 15వ వార్డులో సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా.. Vijay

ప్రభ న్యూస్ 2 Feb 2026 3:45 pm

RI caught |లంచంతో ఏసీబీకి చిక్కిన ఆర్ఐ

RI caught | లంచంతో ఏసీబీకి చిక్కిన ఆర్ఐ RI caught |

ప్రభ న్యూస్ 2 Feb 2026 3:44 pm