Nara Lokesh : లోకేశ్ వచ్చే ఎన్నికలపై ఇప్పటి నుంచే ఫోకస్ పెట్టారా?
నారా లోకేశ్ కూటమి ప్రభుత్వాన్ని తిరిగి అధికారంలోకి తెచ్చేందుకు కొత్త కొత్త మార్గాలను ఎంచుకుంటున్నారు
Tempo Travel |లారీని ఢీ కొట్టిన టెంపో ట్రావెల్స్…
Tempo Travel | లారీని ఢీ కొట్టిన టెంపో ట్రావెల్స్… Tempo Travel
ప్రతి ప్రభుత్వానికి పారిశ్రామిక విధానం ఉంటుంది: లోకేష్
అమరావతి: ఎపికి పెట్టుబడులు రాకుండా చేయడమే వైసిపి లక్ష్యం అని మంత్రి లోకేష్ తెలిపారు. విశాఖకు ఇప్పటికే పలు కంపెనీలు వచ్చాయని అన్నారు. ప్రైవేట్ కంపెనీలకు భూముల కేటాయింపుపై ఎపి మండలిలో లోకేష్ చర్చా సమావేశం జరిపారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. క్రెడిబులిటీ కంపెనీలకే భూములు, 5 కంపెనీలకు మాత్రమే 99 పైసలకు భూములు కేటాయింపు జరుగుతుందని, ఎమ్ఒయులు కుదుర్చున్నాకే కంపెనీలకు భూములు కేటాయిస్తున్నామని తెలియజేశారు. వైసిపి హయాంలో పెట్టుబడిదారులను వేధించారని లోకేష్ విమర్శించారు. దేశంలో 25 శాతం పెట్టుబడులు ఎపికే వస్తున్నాయని, పెద్ద పెద్ద కంపెనీలకు భూములకు భూములు ఇవ్వడం తప్పా? అని..కంపెనీలకు భూములు ఇవ్వొదంటే ఎలా? అని ప్రశ్నించారు. ప్రతి ప్రభుత్వానికి పారిశ్రామిక విధానం ఉంటుందని లోకేష్ పేర్కొన్నారు. ప్రభుత్వానికి ఆదాయం తగ్గినా.. ఉద్యోగాల కల్పనే తమ లక్ష్యం అని.. విశాఖలో ఎకో సిస్టం లేదని అన్నారు. విశాఖలో ఎకో సిస్టమ్, దేశంలో ఎక్కడాలేని విధంగా మెడికల్ డివైజ్ సిస్టం నిర్మించే ప్రయత్నం జరుగుతోందని, విశాఖలో 5 లక్షల ఉద్యోగాల కల్పనే తమ లక్ష్యమని అని లోకేష్ స్పష్టం చేశారు.
Minister Vakiti Srihari |తనకు ఎలాంటి సంబంధం లేదు..
Minister Vakiti Srihari | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : ఇటీవలే మక్తల్లో
Student |ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థిపై దాడి
Student | ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థిపై దాడి Student | గుంటూరు, ఆంధ్రప్రభ
Raj KC Reddy |ఏపీ మద్యం కుంభకోణం.. అతనే ఆర్కిటెక్ట్
Raj KC Reddy | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో
Olive Ridley |కాలుష్యపు కాటుకు జలచరాలు మృత్యువాత…
Olive Ridley | కాలుష్యపు కాటుకు జలచరాలు మృత్యువాత… Olive Ridley |
Nishikant Dubey |రాహుల్ పై అనర్హత వేటు వేయాలి..
Nishikant Dubey | రాహుల్ పై అనర్హత వేటు వేయాలి.. Nishikant Dubey
Hyderabad : ఇలా రోడ్డుపైకి వస్తే భారీ జరిమానా .. పోలీసుల వార్నింగ్
హైదరాబాద్ పోలీసులు వాహనదారులకు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు.
Poster invention |వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల పోస్టర్ ఆవిష్కరణ
Poster invention | చిలుపూర్, ఆంధ్రప్రభ : చిలుపూర్ బుగులు వెంకటేశ్వర స్వామి
అన్నమయ్య జిల్లాలో దారుణం.. భర్తపై భార్య కొడవలితో దాడి
అమరావతి: అన్నమయ్య జిల్లా నాయనవారి పల్లెలో దారుణం జరిగింది. భర్తపై భార్య కొడవలితో దాడి చేసింది. తరచూ మద్యం తాగి వస్తున్నాడని కోపంతో కొడవలితో భర్తపై భార్య కొడవలితో నరికి చంపింది. తీవ్రంగా గాయపడిన బాధితుడిని మదన పల్లె ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మదనపల్లె మండలం నాయనవారి పల్లెలో ఈ ఘటన చోటు చేసుకుంది. సమాచారం మేరకు మదన పల్లె రూలర్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని.. కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నారు.
warning |విజయోత్సవ ర్యాలీలకు అనుమతి లేదు
warning | విజయోత్సవ ర్యాలీలకు అనుమతి లేదు warning | ఆంధ్రప్రభ ప్రతినిధి
బ్రిటన్ ఎగువ సభలో తెలంగాణ బిడ్డ.. లార్డ్గా ఉదయ్ నాగరాజు ప్రమాణం
శతాబ్దాల సంప్రదాయాన్ని కలిగిన బ్రిటన్ పార్లమెంట్ ఎగువ సభ అయిన House of Lordsలో తెలంగాణకు చెందిన ఉదయ్ నాగరాజు జీవితకాల సభ్యుడిగా (లైఫ్ పీర్) అధికారికంగా ప్రమాణ స్వీకారం చేశారు.బుధవారం నిర్వహించిన కార్యక్రమంలో బ్రిటిష్ ఆచారాలను అనుసరిస్తూ ముదురు ఎరుపు రంగు గౌను ధరించిన ఆయన, భగవద్గీతపై ప్రమాణం చేసి భారతీయ సంస్కృతిపై తన అభిమానాన్ని స్పష్టంగా తెలియజేశారు.సిద్దిపేట జిల్లా కోహెడ మండలం శనిగరం గ్రామానికి చెందిన నాగరాజు సుమారు 25 ఏళ్ల క్రితం బ్రిటన్కు […] The post బ్రిటన్ ఎగువ సభలో తెలంగాణ బిడ్డ.. లార్డ్గా ఉదయ్ నాగరాజు ప్రమాణం appeared first on Visalaandhra .
Bhimaram |టెండర్లకు బహిరంగ వేలం..
Bhimaram | భీమారం, ఆంధ్రప్రభ : శ్రీ శ్రీ శ్రీ ఎర్రగట్టు వెంకటేశ్వర
నరవణే పుస్తకం లీక్ వెనుక భారీ కుట్ర? కేంద్ర దర్యాప్తులో సంచలన నిజాలు
మాజీ ఆర్మీ చీఫ్ మనోజ్ నరవణే రచించిన ఆత్మకథ దేశ రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతోంది.ఈ పుస్తకం వెలుగులోకి రావడం వెనుక ఉద్దేశపూర్వక ప్రణాళిక ఉందా అనే అనుమానాలు బలపడుతున్నాయి.ఈ వ్యవహారంపై చేపట్టిన దర్యాప్తులో ఒక్కొక్కటిగా సంచలన విషయాలు బయటపడుతున్నాయి.నరవణే రాసిన ఫోర్ స్టార్స్ ఆఫ్ డెస్టినీ అనే పుస్తకాన్ని ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ పార్లమెంట్లో ప్రస్తావించడంతో ఈ వివాదం మరింత ముదిరింది.పుస్తకంలోని అంశాలపై ఆయన ప్రశ్నలు లేవనెత్తగానే కేంద్రమంత్రులు అమిత్ షా, రాజ్నాథ్ సింగ్ […] The post నరవణే పుస్తకం లీక్ వెనుక భారీ కుట్ర? కేంద్ర దర్యాప్తులో సంచలన నిజాలు appeared first on Visalaandhra .
Mella Chervu |దక్షిణ కాశీగా శివలింగం ప్రసిద్ధి
Mella Chervu | దక్షిణ కాశీగా శివలింగం ప్రసిద్ధి Mella Chervu |
పోలవరం నుంచి నల్లమలసాగర్కు డీపీఆర్ తయారీకి రూ.14.37 కోట్లు
పోలవరం ప్రాజెక్టు నుంచి నల్లమలసాగర్కు నీటిని మళ్లించే అనుసంధాన పనుల కోసం డీపీఆర్ (వివరమైన ప్రాజెక్టు నివేదిక) తయారీ, సాంకేతిక అంశాల పరిశీలన, సర్వేలు తదితర కార్యక్రమాలకు మొత్తం రూ.14.37 కోట్లు ఖర్చు చేయాలన్న జలవనరులశాఖ గత నిర్ణయాలను రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించింది.వెలగపూడి సచివాలయంలో బుధవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ అంశానికి ర్యాటిఫికేషన్ ఇచ్చారు. మొదట పోలవరం నుంచి బనకచర్ల వరకు అనుసంధానం కోసం డీపీఆర్ తయారీకి కృష్ణా డెల్టా చీఫ్ ఇంజినీర్ ఆదేశాల మేరకు […] The post పోలవరం నుంచి నల్లమలసాగర్కు డీపీఆర్ తయారీకి రూ.14.37 కోట్లు appeared first on Visalaandhra .
Why is Drishyam 3 a Big Risk for Venkatesh?
Malayalam filmmaker Jeethu Joseph created a sensation with the Drishyam franchise. The film was remade in all the languages and it emerged as a super hit. The second installment also emerged as a blockbuster and Jeethu Joseph is currently carving the third installment in Malayalam. Victory Venkatesh signed the Telugu version of the film and […] The post Why is Drishyam 3 a Big Risk for Venkatesh? appeared first on Telugu360 .
Ambati Rambabu : అంబటిని వదిలేటట్లు లేరుగా.. అయినా తగ్గేదేలే అంటున్న రాంబాబు
మాజీ మంత్రి అంబటి రాంబాబుపై వరస కేసులు నమోదవుతుండటం కూటమి ప్రభుత్వాన్ని రాజకీయంగా ఇబ్బందుల్లోకి నెట్టేటట్లే కనిపిస్తున్నాయి
నా దేశం కోసం ఆ పని చేయాలని కోరిక: రోహిత్ శర్మ
టీం ఇండియా స్టార్ ప్లేయర్ రోహిత్ శర్మ.. ఇప్పటికే టి-20లు, టెస్ట్ల నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం అతడు కేవలం వన్డే ఫార్మాట్లోనే కొనసాగుతున్నాడు. వన్డే మ్యాచుల్లో ఓ మోస్తారుగా రాణిస్తున్నాడు. అయితే 2027లో జరిగే వన్డే ప్రపంచకప్లో రోహిత్ శర్మ పాల్గొనాలని.. అతడు ట్రోఫీ అందుకుంటే చూడాలని ప్రతీ క్రికెట్ అభిమాని కోరుకుంటున్నాడు. రోహిత్ కూడా ఆ టోర్నమెంట్లో పాల్గొనడమే ధ్యేయంగా ముందుకు సాగుతున్నాడు. అయితే ఈ టోర్నమెంట్కి రోహిత్ని ఎంపిక చేస్తారా? లేదా? అనే విషయంలో ఇంకా స్పష్టత లేదు. తాజాగా, రోహిత్ ఈ టోర్నీ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘‘నా దేశం కోసం ప్రపంచకప్ గెలవాలని నేను కోరుకుంటున్నాను. నేను వన్డే ప్రపంచకప్ మ్యాచ్లు చూస్తూ పెరిగాను. అప్పట్లో టి-20 ప్రపంచకప్, ఐపిఎల్ లేవు. వన్డే ప్రపంచకప్ ప్రతీ నాలుగేళ్లకు ఒకసారి జరుగుతుంది. దానికి ఎంతో విలువ ఉంది. నాకు ఆ ట్రోఫీ గెలవాలని ఉంది. దాన్ని పొందేందుకు నేను నా శక్తి వంచన లేకుండా కృషి చేస్తా’’ అని రోహిత్ ఒక ఐసిసి ఈవెంట్లో అన్నాడు.
Naspur |సింగరేణిలో జాతీయ సంఘాల నిరసన
Naspur | నస్పూర్, ఆంధ్రప్రభ : కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన కార్మిక వ్యతిరేక
విద్యుత్ బస్సుల కోసం 11 డిపోల్లో ఏర్పాట్లు..
విశాఖ,రాజమహేంద్రవరంలలో కొత్త డిపోల నిర్మాణంపీఎం-ఈబస్ సేవ పథకం కింద కేంద్ర ప్రభుత్వం ఏపీలోని 11 నగరాలకు చెందిన ఏపీఎస్ఆర్టీసీకి మొత్తం 750 విద్యుత్ బస్సులను కేటాయించింది.ఈ బస్సుల నిర్వహణ కోసం ఆయా డిపోలలో అవసరమైన సివిల్, విద్యుత్ పనులు చేపట్టేందుకు అధికారులు సన్నద్ధమయ్యారు.విజయవాడ, నెల్లూరు, గుంటూరు, విశాఖపట్నం నగరాలకు ఒక్కో చోట 100 బస్సుల చొప్పున కేటాయించగా, కాకినాడ, రాజమహేంద్రవరం, మంగళగిరి, కడప, మంగళం (తిరుపతి), అనంతపురం, కర్నూలు నగరాలకు 50 బస్సుల చొప్పున ఇచ్చారు.ఈ విద్యుత్ […] The post విద్యుత్ బస్సుల కోసం 11 డిపోల్లో ఏర్పాట్లు.. appeared first on Visalaandhra .
YCP |భూ కేటాయింపులపై వ్యతిరేకత
YCP | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్
world cup|నేడు భారత్, నమీబియా ఢీ
world cup| నేడు భారత్, నమీబియా ఢీ టీ20 వరల్డ్ కప్లో టీమిండియా
జేఈఈ మెయిన్ ఫలితాలపై NTA కీలక అప్డేట్.. రిజల్ట్స్ ఎప్పుడంటే?
NTA ప్రకారం, JEE మెయిన్ సెషన్ 1 ఫలితాలు ఇప్పుడు ఫిబ్రవరి 16న విడుదల కానున్నాయి. షెడ్యూల్ ప్రకారం JEE మెయిన్ ఫలితాలు ఫిబ్రవరి 12న విడుదల చేయాల్సి ఉంది. అయితే కొన్ని కారణాల వల్ల ఈ తేదీని ఎన్టీయే మార్చింది. దీంతో జేఈఈ మెయిన్ తొలి విడత ఫలితాలు ఫిబ్రవరి 16వ తేదీన వెల్లడించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా ఈ ఏడాది NTA JEE మెయిన్ 2026 సెషన్ 1 పరీక్షలను జనవరి 21 నుంచి […] The post జేఈఈ మెయిన్ ఫలితాలపై NTA కీలక అప్డేట్.. రిజల్ట్స్ ఎప్పుడంటే? appeared first on Visalaandhra .
Minister Lokesh |ఏపీకి పెట్టుబడులపై వైసీపీ కుట్ర..
Minister Lokesh | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : ఆర్సెలార్ మిత్తల్ ప్రాజెక్ట్
హైవే పై గురుకుల విద్యార్థుల ధర్నా #Sangareddy #Narayanakhed #Gurukul #StudentProtest #STSchool
మేడారం మహా జాతర హుండీ ఆదాయం ఎంతంటే?
మేడారం జాతర సందర్భంగా ఆదాయం భారీగా లభించింది
ద్వేష ప్రసంగాలపై ఉపేక్షించరాదని కఠిన చర్యలు తీసుకోవాలని సుప్రీం కోర్టు గతంలో అనేకసార్లు హెచ్చరికలు చేసినా నాయకులు ప్రత్యర్థులపై ద్వేషపూరిత ప్రసంగాలు చేయడం తరచుగా జరుగుతోంది. తాజాగా అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ ఒక వర్గాన్ని దృష్టిలో పెట్టుకుని ద్వేషపూరిత ప్రసంగాలు చేయడమే కాదు, ముస్లింలను తుపాకీతో కాలుస్తున్నట్టుగా ఉన్న వీడియోను షేర్ చేయడం దేశం మొత్తం మీద ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. సోషల్ మీడియా నుంచి ఆ వీడియోను బిజెపి తొలగించినా కలకలం ఆగిపోలేదు. హిమంత ముస్లిం జనాభాపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో ముస్లిం వర్గం అగ్గిమీద గుగ్గిలమవుతోంది. మరోవైపు ముస్లింలను పాయింట్ బ్లాక్లో తుపాకీతో కాలుస్తున్నట్టు వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో ఆయనను అరెస్టు చేయాలని విపక్ష నేతలు డిమాండ్ చేస్తున్నారు. సిఎం శర్మ ఎయిర్ రైఫిల్ పట్టుకుని ఉన్న అసలు ఫుటేజీకి ఎఐ ద్వారా సృష్టించిన వీడియోలకు కలిపారు. అసోంలో ఎన్ఆర్సి, అక్రమ చొరబాటుదారుల అంశంపై ముఖ్యమంత్రి హిమంత మియా కమ్యూనిటీని లక్షంగా చేసుకుని పరిశీలనను ముమ్మరం చేయాలని అధికారులకు బహిరంగంగా ప్రకటించారని, అభ్యంతరాలు దాఖలు చేయాలని అధికార పార్టీ బిజెపి కార్యకర్తలకు సూచించారని ఆరోపణలు ఉన్నాయి. ఇటువంటి మతపరమైన ద్వేషపూరిత వ్యాఖ్యలు ప్రజల మధ్య సామరస్య వాతావరణాన్ని కలుషితం చేస్తాయని సిపిఐ తోసహా విపక్షాలు మండిపడుతున్నాయి. రాష్ట్ర అత్యున్నత పదవిలో ఉన్న అధినేత నుంచి ఇటువంటి వ్యాఖ్యలు ఆర్థిక వివక్ష, సామాజిక అవమానాన్ని ప్రేరేపించడమేనని రాజ్యాంగం లోని ఆర్టికల్ 21 ప్రకారం గౌరవంగా జీవించే హక్కును ఉల్లంఘిస్తున్నాయని విద్యావేత్త హిరేన్ గోహైన్, రిటైర్డ్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ హరేకృష్ణ డేకా, గౌహతి మాజీ ఆర్చ్ బిషప్ థామస్ మేనరంపిల్, ఎంపి అజిత్ కుమార్ భుయాన్, పర్యావరణ శాస్త్రవేత్త దులాల్ చంద్రగోస్వామి గౌహతి కోర్టుకు మెమోరాండం సమర్పించారు. ఈ వ్యాఖ్యలపై ఎన్నికల కమిషన్ అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడాన్ని తప్పుపట్టారు. ఈ వ్యాఖ్యల ప్రభావం ఆర్టికల్ 14 ప్రకారం చట్టం ముందు సమానత్వాన్ని ఉల్లంఘిస్తుందని, రాజ్యాంగ పీఠికలో పొందుపరిచిన సోదర భావాన్ని క్షీణింప చేస్తుందని, లౌకిక వాదంపై దాడి చేస్తుందని ఆందోళన వెలిబుచ్చారు. హైకోర్టు జోక్యం చేసుకోవాలని వివిధ ప్రజా సంఘాల నుంచి డిమాండ్లు వెల్లువెత్తాయి. ఏదైనా మతం లేదా సమాజంపై ద్వేషాన్ని వ్యాప్తిచేయడం నేరమేనని సుప్రీం కోర్టు గతంలో ఇచ్చిన అనేక తీర్పులను ఉదహరిస్తూ ఎఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ సోమవారం (ఫిబ్రవరి 9న) మీడియాముందు హిమంత బిశ్వశర్మను తూర్పారబట్టారు. ఓ వీడియోలో హిమంత బిశ్వశర్మ తుపాకీతో ముస్లింలను లక్షంగా చేసుకుని కాల్పులు జరుపుతున్నట్టు కనిపించారని, ‘పాయింట్ బ్లాంక్ షాట్’ నో మెర్సీ వంటి పదాలను ఉపయోగించారని పేర్కొన్నారు. ఇలాంటి వీడియోలు ఓ సమాజాన్ని నేరుగా భయపెట్టడానికి చేసే ప్రయత్నమని, దీనిపై సంబంధిత ఐపిసి సెక్షన్ల కింద కేసు నమోదు చేయాలని హైదరాబాద్ సిపి సజ్జనార్ను కోరారు. 2022 లో ద్వేషపూరిత ప్రసంగాలపై ఏమాత్రం ఆలస్యం చేయకుండా తక్షణమే సుమోటోగా చర్యలు తీసుకోవాలని, క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పోలీస్ ఉన్నతాధికారులను సుప్రీం కోర్టు ఆదేశించడం ఈ సందర్భంగా ప్రస్తావించవలసి ఉంది. 2021లో ఢిల్లీ, హరిద్వార్ల్లో నిర్వహించిన కార్యక్రమాల్లో నాయకులు ద్వేషపూరిత ప్రసంగాలు చేశారని సుప్రీం కోర్టుకు పిటిషనర్లు ఫిర్యాదు చేశారు. లా కమిషన్ నివేదిక ప్రకారం ద్వేషపూరిత ప్రసంగం అనేది ప్రధానంగా జాతి, లింగం, లైంగిక ధోరణి, మత విశ్వాసం ఇలాంటి వాటి పరంగా ఒక సమూహంపై ద్వేషాన్ని రెచ్చగొట్టడమే. ద్వేషపూరిత ప్రసంగాన్ని ఎదుర్కోవడానికి దేశంలో ప్రత్యేకించి ఎలాంటి చట్టం లేదు. ఏ తరగతి లేదా మతాన్ని లేదా మత విశ్వాసాలను అవమానించడం కానీ, మతపరమైన భావాలను రెచ్చగొట్టడానికి ఉద్దేశపూర్వక, హానికరమైన చర్యలకు ఐపిసి సెక్షన్ 295ఎ ప్రకారం శిక్షించవచ్చు. మతం, జాతి, జన్మస్థలం, నివాసం, భాష మొదలైన కారణాలవల్ల వివిధ సమూహాల మధ్య శత్రుత్వాన్ని ప్రోత్సహించినా, సామరస్యాన్ని చెడగొట్టే లేదా పక్షపాతం కలిగించే చర్యలకు పాల్పడితే సెక్షన్ 153ఎ శిక్షిస్తుంది. ప్రజాదుష్ప్రవర్తనకు కారణమైన ప్రకటనలపై ఐపిసి సెక్షన్ 505 ప్రకారం చర్యలు తీసుకోవచ్చు. అలాగే వర్గాల మధ్య శత్రుత్వం, ద్వేషం లేదా ద్వేషాన్ని సృష్టించడం, ప్రోత్సహించే ప్రకటనలు చేస్తే 505 (2) కింద నేరంగా పరిగణిస్తారు. ప్రార్థనా స్థలంలో లేదా మతపరమైన ఆరాధన లేదా మతపరమైన వేడుకల్లో పాల్గొనే ఏదైనా సభలో ద్వేషాన్ని రెచ్చగొట్టే చర్యలు జరిగితే 505 (3) సెక్షన్ కింద ఐదేళ్లవరకు జైలు శిక్ష పడుతుంది. ద్వేష ప్రసంగాలను ఆన్లైన్లో చేసినా, కమ్యూనికేషన్ సేవల ద్వారా అభ్యంతరకరమైన సందేశాలను పంపినా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం లోని సెక్షన్ 66 ఎ కింద శిక్షపడుతుంది. మన ప్రజాస్వామ్యంలో మైనారిటీ వంటి సమాజాలు పూర్తి భాగస్వామ్యం వహించడానికి ద్వేషపూరిత ప్రసంగాలు తీవ్ర అవరోధంగా నిలుస్తున్నాయని సుప్రీం కోర్టు ఆందోళన వ్యక్తం చేయడం గమనార్హం. మతాన్ని, సామాజిక వర్గాన్ని ద్వేషిస్తూ రెచ్చగొట్టే ప్రసంగాలు చేయడం దేశం ఏమవుతుందో అన్న భయం కలుగుతోంది.
Meeting |ఆ కార్యక్రమానికి ఆహ్వానించిన సీఎం..
Meeting | ఢిల్లీ, ఆంధ్రప్రభ : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దేశ
Hyderbad : విమానానికి బాంబు బెదిరింపు
గల్ఫ్ ఎయిర్లైన్స్ విమానానికి బాంబు బెదిరింపు మెయిల్ రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు
టీచర్పై కత్తితో దాడి.. ఆభరణాలతో ఆటో డ్రైవర్ పరార్
నెల్లూరు: ప్రభుత్వ ఉపాధ్యాయురాలిపై ఆటో డ్రైవర్ కత్తితో దాడి చేసి.. ఆమె బంగారు ఆభరణాలతో పరార్ అయ్యాడు. ఈ ఘటన శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా గూడూరు రూరల్ మండటం కందలి వద్ద చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హరిత (35) బాలాయపల్లి మండలం గొట్టివాడి గ్రామంలోని ప్రాథమిక ఫాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పని చేస్తోంది. గూడూరు నుంచి పాఠశాలకు వెళ్లేందుకు హరిత ఆటో ఎక్కింది. కొంత సేపటి తర్వాత ఓ నిర్మానుష్యమైన ప్రదేశంలో ఆటో ఆపిన డ్రైవర్ ఆమెపై కత్తితో దాడి చేశాడు. బంగారు ఆభరణాలు తీసుకొని పరార్ అయ్యాడు. గాయపడిన ఉపాధ్యాయురాలిని గూడూరు ప్రాంతీయ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం నెల్లూరుకు తరలించారు. ఈ ఘటనపై గూడూరు రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
జాహ్నవి కందుల కుటుంబానికి రూ.262 కోట్ల పరిహారం..
అమెరికాలో పోలీసు అధికారి నిర్లక్ష్యం వల్ల తెలుగు విద్యార్థిని జాహ్నవి కందుల (Jaahnavi Kandula) మృతి చెందిన కేసులో కీలక అప్ డేట్ వచ్చింది. ఆమె కుటుంబానికి 29 మిలియన్ డాలర్స్ అంటే భారత్ కరెన్సీలో దాదాపు రూ.262 కోట్ల పరిహారం చెల్లించేందుకు వాషింగ్టన్ రాష్ట్రంలోని సియాటెల్ సిటీ ముందుకొచ్చింది. ఈమేరకు సిటీ అటార్నీ ఎరికా ఇవాన్స్ బుధవారం (అమెరికా కాలమానం ప్రకారం) ప్రకటన విడుదల చేశారు. ‘‘జాహ్నవి కందుల మృతి అత్యంత బాధాకరం. ఈ సెటిల్మెంట్తో […] The post జాహ్నవి కందుల కుటుంబానికి రూ.262 కోట్ల పరిహారం.. appeared first on Visalaandhra .
భారత్ అమెరికాయూరోపియన్ యూనియన్ల మధ్య కొన్నేళ్లుగా జరిగిన చర్చలు ఒక కొలిక్కి వచ్చి వాణిజ్య ఒప్పందాలు కుదిరిన పూర్వరంగంలో అవి భారత ఆర్థికాభివృద్ధికి, ఉద్యోగ, ఉపాధి కల్పనకు ఏ మేరకు తోడ్పడుతాయనే తర్జనభర్జనలు సాగుతున్నాయి. జనవరి 27న 27 దేశాల ఇయుతో ఒప్పందం కుదిరి అంతర్జాతీయ వాణిజ్యంలో కొత్త శకం ప్రారంభమైంది. ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం కుదిరినట్టు, ప్రధాని మోడీతో ఫోన్లో మాట్లాడినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తొలుత ప్రకటించగా మోడీ ఆ తర్వాత ధ్రువీకరణ చేశారు. చట్టపరమైన ప్రక్రియలు పూర్తి చేసుకుని ఈ ఒప్పందాలు వచ్చే ఏడాది ఆరంభంలో అమలులోకి వస్తే మనం ఆ దేశాలకు ఎగుమతి చేసే వస్తువుల ధరలు తగ్గి, గిరాకీ పెరిగి వాణిజ్యం ఇతోధికంగా వృద్ధిచెంది ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగుపడి సత్వర ఆర్థికాభివృద్ధికి దోహదం చేస్తాయని భావిస్తున్నారు. మన ఎగుమతులలో 20 శాతం అగ్రరాజ్యం అమెరికాకే జరుగుతున్నాయి. డొనాల్డ్ ట్రంప్ అమెరికాను గొప్పదేశంగా చేసేపేరిట ఇన్నాళ్లూ భారత సహా అనేక దేశాలపై ఎడాపెడా సుంకాలు విధిస్తూ ప్రపంచ వాణిజ్య విస్తరణకు అవరోధాలు కల్పించడం, అనిశ్చితి నెలకొనడం తెలిసిందే. ప్రపంచ జిడిపిలో 23% వాటా కలిగి, 200 కోట్ల జనాభాకు ప్రాతినిధ్యం వహించే భారత, 27 యూరోపియన్ దేశాల మధ్య ఇలాంటి స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కుదరడం ఏ రకంగా చూసినా పెద్ద ముందడుగు. ట్రంప్ భారత దిగుమతులపై తొలుత 10% ఉన్న సుంకాలను 25 శాతానికి, తదుపరి రష్యాతో చమురు కొంటున్నారనే కుంటి సాకుతో 25 శాతం అదనపు సుంకాలను విధించడం వల్ల అవి 50 శాతానికి పెరిగి మన వస్తువుల ఖరీదు పెరిగి, మహిళలు, శ్రామిక వర్గం అధికంగా పని చేసే రొయ్యలు, చేపలు, తదితర సముద్రపు ఉత్పత్తులు, తోలు ఉత్పత్తులు, రెడీమేడ్ దుస్తుల పరిశ్రమలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఆంధ్రప్రదేశ్, కేరళ తదితర రాష్ట్రాల నుండి రొయ్యలు, చేపలు, ఇతర సముద్ర ఉత్పత్తుల ఎగుమతులపై తీవ్ర ప్రభావంపడి లక్షలాది మంది మహిళలు, శ్రామికులు ఉపాధి కోల్పోయారు. ఆంధ్రప్రదేశ్ నుండి 90% రొయ్యల ఎగుమతులు, అదీ అమెరికాకే జరుగుతున్నాయి. వెనెజువె లా చమురు నిల్వల దోపిడీకి ట్రంప్ ఆ దేశం అధ్యక్షుడు మదురోను రహస్య ఆయుధాలు ప్రయోగించి సైనిక విమానాలలో తరలించి అమెరికాలో నిర్బంధించారు. ఇప్పుడు ఆ చమురును భారత్కు అమ్మజూపుతున్నారు. డెన్మార్క్ అధీనంలోని గ్రీన్లాండ్ను బలప్రయోగంతో స్వాధీనం చేసుకోవడానికి చేసిన యత్నాలను, అదనంగా 10% దిగుమతి సుంకం విధించడాన్ని డెన్మార్క్ ప్రభుత్వం, నాటో కూటమి సభ్యదేశాలు తీవ్రంగా వ్యతిరేకించి ప్రతిఘటించ డంతో ట్రంప్ తోకముడవక తప్పలేదు. ఇన్నాళ్లు నాటో కూటమి సభ్యదేశాలుగా అమెరికాకు వంతపాడినా తమపై కూడా ట్రంప్ బెదిరింపులకు దిగడంతో ఇయు దేశాలు 145 కోట్ల జనాభాతో పెద్ద మార్కెట్గా ఉన్న భారతతో వాణిజ్య ఒప్పందం కుదుర్చుకున్నాయి. అమెరికా పెత్తందారీ, బెదిరింపు వైఖరి వల్ల భారతదేశం కూడా మన ఉత్పత్తులకు అనువైన ప్రత్యామ్నాయ మార్కెట్ల కోసమే ఇయుతో ఒప్పందాన్ని ఖరారు చేసుకుంది. చైనా చవక ఉత్పత్తులు వచ్చి పడుతున్న వేళ ధరలు తగ్గడానికి ఈ స్వేచ్ఛా వాణిజ్యం ఉభయులకు శ్రేయస్కరమని నేతలు భావిస్తున్నారు. 200 బిలియన్ డాలర్ల వాణిజ్యంతో ఇయు భారతదేశానికి అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా ఉంది. వస్తు సేవల వాణిజ్య శేషం భారత్కు అనుకూలంగా ఉంది. దాదాపు 98% వాణిజ్యం సుంకాలులేకుండా స్వేచ్ఛగా జరగడం వల్ల భారత ఉత్పత్తుల ధరలుతగ్గి గిరాకీ మరింత పెరిగి దేశీయంగా వస్త్ర పరిశ్రమ, రెడీమేడ్ దుస్తులు, తోలు, సముద్ర ఉత్పత్తుల పరిశ్రమల్లో మన మహిళలు, శ్రామికులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు మరింత పెరిగి ఆర్థిక వ్యవస్థ మెరుగుపడుతుంది. భారీ జనాభాతో మొదటి స్థానంలో ఉన్న భారత్లో మధ్య తరగతి, ఉన్నత వర్గాల సంఖ్య క్రమేపీ పెరుగుతున్నందున చాక్లెట్లు, బిస్కెట్లు, పాస్తా, పేస్ట్రీలు తదితర ఉత్పత్తులను సుంకం లేకుండా అనుమతి ఇస్తారు. వివిధ రకాల కార్లపై ప్రస్తుతం ఉన్న 110% ఉన్న దిగుమతి సుంకాలను భారత్ క్రమేణా 10 శాతానికి తగ్గిస్తుంది. ధరలు తగ్గి విదేశీ కార్లకు, మద్యానికి గిరాకీ పెరగవచ్చు. అది ఉన్నతవర్గాలకు ఉపయోగం. గత ఎడాది జులైలో బ్రిటన్ భారత్ మధ్య కుదిరిన వాణిజ్య ఒప్పందం ఇంకా అమలు కాలేదు. అందువల్ల 27 ఇయు దేశాలు ఆమోదించాకే ఈ ఒప్పందం అమలులోకి వస్తుంది. అందుకు దౌత్యపర కృషి అవసరం. మిషన్- 500 పేరుతో 2030 నాటికి భారత అమెరికా ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 500 బిలియన్ డాలర్లకు పెంచాలనే ప్రయత్నాలు ఇప్పుడు అమలు కావచ్చు. మొక్కజొన్న, సోయాబీన్ తదితర వ్యవసాయ ఉత్పత్తులు అధికంగా కొనడానికి భారత్ అంగీకరించిందని ట్రంప్ చెప్పగా, వ్యవసాయ, పాడి పరిశ్రమల ఉత్పత్తులను అనుమతించబోమని ఆర్థిక మంత్రి పీయూష్ గోయల్ స్పష్టం చేసినా, నాలుగైదు రోజుల్లో అసలు ఒప్పందం వెలుగులోకి వస్తేగానీ అది దేశానికి మేలు చేస్తుందా లేక అమెరికా దిగుమతులు సున్నా సుంకాలతో కుప్పతెప్పలుగా వచ్చి చేటు చేస్తాయా అనేది తేలుతుంది. అమెరికా 18% సుంకాలు విధిస్తున్న తరుణంలో మనం సున్నా సుంకాలను అనుమతించడం అమెరికా బెదిరింపులకు భయపడి లొంగిపోవడమేనని కాంగ్రెస్ సహా ప్రతిపక్షాలు నిరసన వ్యక్తం చేయగా లోక్సభ పదేపదే వాయిదా పడింది. రాష్ట్రపతి ప్రసంగంపై చర్చకు సమాధానం ఇవ్వకుండా ప్రధాని మోడీ దాటవేయడం, మహిళా ఎంపిలు దాడి చేసే ప్రమాదం ఉందని, సభకు రావద్దు అని స్పీకర్ ప్రధానికి చెప్పడం శోచనీయం. పార్లమెంటులో ప్రధానికే రక్షణ కల్పించలేని ఎన్డిఎ ప్రభుత్వం దేశప్రజలను ఏమి రక్షిస్తుందని ప్రతిపక్షాలు నిగ్గ దీశాయి. భారత- ఇయు ఒప్పందం దరిమిలా దుందుడుకు వైఖరివల్ల ఏకాకిగా మారుతున్న అమెరికా వారం రోజుల్లో భారత్తో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకోవడం గమనార్హం. అమెరికా, ఇయు దేశాల కఠిన నియంత్రణా విధానాలు, భారత ఉత్పత్తులపై, మొక్కలు, పశువులకు సంబంధించిన నిబంధనలు అమలులో అవరోధ కారణాలు కావచ్చు. ఉక్కు, సిమెంట్, అల్యూమినియం, పరిశ్రమల నుండి వెలువడే బొగ్గు పులుసు వాయువులు, కార్బన్ బోర్డర్ నియమ నిబంధనలున్నాయి. ఈ కాలుష్యాన్ని నివారించడానికి, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రవేశపెట్టడానికి మరిన్ని పెట్టుబడులు కావాలి. అయితే భారత్, ఇయు దేశాలు విలువ గొలుసులో వేర్వేరు స్థాయిల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. ఉత్పత్తి కార్యకలాపాలలో విరుద్ధ అంశాలు లేవు. ఉభయులూ ఎవరి పరిశ్రమల్లో ఉత్పాదకశక్తి, నాణ్యత పెంచుకోవచ్చు. ప్రపంచంలో అమెరికా పెద్ద ఆర్థిక వ్యవస్థ కాగా, ఇయు రెండవ పెద్ద ఆర్థిక వ్యవస్థ. భారత్ది 4వ పెద్ద ఆర్థిక వ్యవస్థ. భారత్లో కోట్లాది మంది జీవితాలతో ముడిబడ్డ సేద్యం, పాడి పరిశ్రమ, కోళ్ల ఉత్పత్తులను, ఆహార ధాన్యాలను ఈ ఒప్పందాలలో చేర్చలేదని పాలకులు చెప్పడంలో నిజమెంతో అమలులోకి వచ్చాక తెలుస్తుంది. యూరప్ దేశాలనుండి అత్యాధునిక యంత్రా లు, వైద్యపరికరాలు, మందులు, సుంకాలు తగ్గి భారతీయులకు అందుబాటులోకి రావడం, ఆస్పత్రుల చికిత్సా రంగానికి, ప్రజారోగ్యం రంగాలకు మేలు. భారత చరిత్రలో ఇది అతిపెద్ద స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందమనీ, అన్ని వాణిజ్య ఒప్పందాలకు మాతృక అని ప్రధాని మోడీ అభివర్ణించారు. కొత్త ఢిల్లీలో జరిగిన భారత ఇయు 16 వ అగ్రనాయక సభకు మోడీ, ఇయు కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వన్ డెరిలియన్ ఇయు కౌన్సిల్ అధ్యక్షుడు ఆంటోనియో కోస్టా అధ్యక్షత వహించారు. భారత 77వ గణతంత్ర దినోత్సవాలకు ముఖ్య అతిథులుగా విచ్ఛేసిన ఇయు నేతలను మన సాయుధ దళాల సాహస విన్యాసాలు, సాయుధ, వైజ్ఞానిక సంపత్తి ముఖ్యంగా బహుభాషలు, విభిన్న సంస్కృతీ, సంప్రదాయాలను ప్రతిబింబి స్తూ దేశంలోని వివిధ ప్రాంతాలనుండి వచ్చిన 2500 మంది కళాకారులు తమతమ భాషలలో భిన్నత్వంలో ఏకత్వమని భారతీయ ఆత్మలా చేసిన అద్భుత నృత్య గాన ప్రదర్శన విశేషంగా ఆకట్టుకుంది.భారత మహిళలు, తదితర శ్రామికులు అధికంగా పనిచేసే రెడీమేడ్ దుస్తులు, పాదరక్షలు, ఆటో విడిభాగాలు, మందులు, ఔషధాలు, స్మార్ట్ ఫోన్లు, సానపెట్టిన వజ్రాలు, డీజిల్, విమాన ఇంధ నాలు ఎగుమతి చేస్తుంది. ఇయు దేశాలు మరిన్ని పెట్టుబడులు పెడతాయి. మన ఐటి, ఐటి ఆధారిత, ఆర్థిక, టూరిజం, నిర్మాణ తదితర రంగాల నిపుణుల సేవలను ఇయు దేశాలు ప్రోత్సహిస్తాయి. ఆ మేరకు వీసాలు ఇస్తారు. భారత ఇయు వాణిజ్యం ఇప్పటికే 220 బిలియన్ డాలర్లు. ఈ ఒప్పందం ద్వారా అది మరింత పెరిగే అవకాశముంది. అతిపెద్ద పొరుగు దేశం చైనాతో మనకు దిగుమతులు ఎక్కువ. వాణిజ్య శేషం భర్తీకి మరిన్నిఎగుమతులు పెరగాలి. ఇలాంటి వాణిజ్య ఒప్పందాలు మరిన్ని కుదిరి, వాణిజ్యం ఉభయ తారకంగా పెరిగితేనే భారత్ 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా ఎదగగలుగుతుంది. - పతకమూరు దామోదర ప్రసాద్ 94409 90381
గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం ధరలు
పసిడిప్రియులకు నేడు గుడ్ న్యూస్. బంగారం ధరలు భారీగా తగ్గాయి
అభివృద్దే లక్ష్యంగా…అల్లిపూర్ గ్రామ సభ
సర్పంచ్ ఎంభారి గౌతమి వెంకటేష్.. జనం సాక్షి రాయికల్:రాయికల్ మండలం అల్లిపూర్ గ్రామంలో గ్రామపంచాయతీ ఆవరణంలో బుధవారం రోజున గ్రామ సర్పంచి …
Seattle Agrees to Pay $29 Million (₹262 Crore) to Jaahnavi Kandula’s Family
The City of Seattle has agreed to pay 29 million US dollars, approximately ₹262 crore, to the family of Telugu student Jaahnavi Kandula, who was killed in a police vehicle crash in January 2023. The settlement comes more than three years after the tragic incident that sparked international outrage and diplomatic concern. Jaahnavi, 23, was […] The post Seattle Agrees to Pay $29 Million (₹262 Crore) to Jaahnavi Kandula’s Family appeared first on Telugu360 .
మొక్కలను పెంచడం ప్రతి ఒక్కరి బాధ్యత
– నియోజకవర్గ ఇన్చార్జ్ హరీష్ బాబు విశాలాంధ్ర ధర్మవరం: మొక్కలను పెంచడం ప్రతి ఒక్కరి బాధ్యత అని మంత్రి నియోజకవర్గ ఇన్చార్జ్ హరీష్ బాబు తెలిపారు. ఈ సందర్భంగా వారు గ్రీన్ ధర్మవరం క్లీన్ ధర్మవరం అనే లక్ష్యంతో భాగంగా పట్టణంలోని సూర్య హైస్కూల్లో ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేశారు. అనంతరం సూర్య హై స్కూల్ ఆవరణములో మొక్కలను నాటే కార్యక్రమాన్ని వారు ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ నియోజకవర్గంలో అంతా పదివేల చెట్లను నాటాలన్న […] The post మొక్కలను పెంచడం ప్రతి ఒక్కరి బాధ్యత appeared first on Visalaandhra .
ఎర్రకోట దాడి వెనుక జైషే హస్తం..
ఐరాస సంచలన నివేదిక మహిళలతో ప్రత్యేక ఉగ్రవాద విభాగాన్ని ఏర్పాటు చేసిన మసూద్ అజార్జైషే నిర్వీర్యమైందన్న పాక్ వాదనను తోసిపుచ్చిన ఐరాస నివేదిక పాకిస్థాన్ కేంద్రంగా పనిచేస్తున్న జైషే మహమ్మద్ (జేఈఎం) ఉగ్రవాద సంస్థపై ఐక్యరాజ్యసమితి (యూఎన్) సంచలన నివేదికను విడుదల చేసింది. గతేడాది ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో జరిగిన ఉగ్రదాడి వెనుక జైషే హస్తం ఉందని, ఆ సంస్థ మహిళలతో ప్రత్యేకంగా ఒక ఉగ్రవాద విభాగాన్ని కూడా ఏర్పాటు చేసిందని ఈ నివేదిక స్పష్టం చేసింది.ఐరాస […] The post ఎర్రకోట దాడి వెనుక జైషే హస్తం.. appeared first on Visalaandhra .
దేశంలో తొలిసారిగా ముంబైలో మ్యూజికల్ రోడ్డు ఏర్పాటు #Mumbai #MusicalRoad #IndiaFirst #Innovation
రిషి విద్యాలయ విద్యార్థుల ఐఐటీ పోటీ పరీక్షల్లో అద్భుత ప్రతిభ
–అభినందించిన డీన్ భాస్కర రెడ్డి విశాలాంధ్ర ధర్మవరం: రిషి విద్యాలయాకి చెందిన విద్యార్థులు ఐఐటీ పోటీ పరీక్షల్లో విశేష ప్రతిభ కనబరిచి పాఠశాలకు గర్వకారణంగా నిలిచారు. నిర్వహించిన పోటీ పరీక్షల్లో పలువురు విద్యార్థులు ఉత్తమ ర్యాంకులు సాధించి సంస్థ ప్రతిష్టను మరింత పెంచారు. గ్రేడ్ 6 నుండి గౌతమ్ లిఖిల్, సాత్విక్, సాత్విక్ నాగ, ప్రేరణ రెడ్డి, గగన్ గీత్ రెడ్డి, జతిన్ కుమార్ రెడ్డి మరియు గ్రేడ్ 7 నుండి మధు, ఆదిత్య సాయి, రితిక, […] The post రిషి విద్యాలయ విద్యార్థుల ఐఐటీ పోటీ పరీక్షల్లో అద్భుత ప్రతిభ appeared first on Visalaandhra .
Kandula Jahnavi | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : అమెరికాలో పోలీస్ కారు
మార్చి 14న నిర్వహించే జాతీయ లోక్ అదాలత్ విజయవంతం చేయండి
– సీనియర్ డివిజన్ సివిల్ జడ్జ్ వెంకటేశ్వర్లు విశాలాంధ్ర ధర్మవరం: మార్చి 14న నిర్వహించే జాతీయ లోక్ అదాలత్ ను విజయవంతం చేయాలని సీనియర్ డివిజన్ సివిల్ జడ్జ్, చైర్మన్ వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ సందర్భంగా వారు న్యాయవాదులతో సమావేశాన్ని నిర్వహించారు. అనంతరం జడ్జి మాట్లాడుతూ న్యాయవాదుల ద్వారా సహాయ సహకారాలు, ప్రణాళికలు గూర్చి చర్చించారు. అదేవిధంగా కేసులను నిర్ధారించి వాటి పరిష్కారం కోసం కృషి చేయాలని తెలిపారు. అందరూ న్యాయవాదులు సమన్వయంతో ముందుకు వస్తూ తమ […] The post మార్చి 14న నిర్వహించే జాతీయ లోక్ అదాలత్ విజయవంతం చేయండి appeared first on Visalaandhra .
Andhra Pradesh : విశాఖ భూ కేటాయింపులపై మండలిలో దుమారం
విశాఖపట్నంలో భూముల కేటాయింపులపై శాసనమండలిలో నారా లోకేశ్ సమాధానమిచ్చారు
Earthquake |మహారాష్ట్రలో భూకంపం..
Earthquake | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా ముఖేడ్
Airplanes | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : ఇటీవల కాంలో స్కూళ్లకు, విమానాలకు
జుట్టు కత్తిరింపులో తప్పిదం రూ.2 కోట్ల పరిహారం రూ.25 లక్షలకు తగ్గింపు #SupremeCourt #ConsumerCase
AP | 22 మంది విద్యార్థులకు గాయాలు
AP | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : సెవెంత్ డే ప్రైవేటు పాఠశాల
అరుదైన రికార్డుకు అత్యంత చేరువలో అర్ష్దీప్
cరంటే అందరికీ ముందుగా గుర్తొచ్చే పేరు అర్ష్దీప్ సింగ్. తన స్వింగ్ బౌలింగ్తో అర్ష్దీప్ బడా బ్యాట్స్మెన్లను పెవిలియన్ చేర్చాడు. బుమ్రా జట్టులో లేకపోయిన.. ఆ లోటును అర్ష్దీప్ భర్తీ చేస్తున్నాడు. అయితే ఇప్పుడు ఓ అరుదైన రికార్డుకు అర్ష్దీప్ అత్యంత చేరువలో ఉన్నాడు. ప్రస్తుతం జరుగుతున్న టి-20 ప్రపంచకప్లో భాగంగా మరికొన్ని గంటల్లో భారత్, నమీబియాతో తలపడనుంది. ఈ మ్యాచ్లో అర్ష్దీప్ మరో నాలుగు వికెట్లు తీస్తే.. టి-20 ప్రపంచకప్ మ్యాచుల్లో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్గా రికార్డుల్లోకెక్కుతాడు. ప్రస్తుతం ఈ రికార్డు మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ పేరిట ఉంది. అశ్విన్ 2024లో రిటైర్మెంట్ ప్రకటించాడు. తన కెరీర్లో 24 టి-20 ప్రపంచకప్ మ్యాచులు ఆడిన అశ్విన్.. మొత్తం 32 వికెట్లు తీశాడు. ప్రస్తుతం అర్ష్దీప్ ఖాతాలో 29 వికెట్లు ఉన్నాయి. ఈ ఘనతను అతడు కేవలం 15 మ్యాచుల్లోనే సాధించాడు. ఇక మరో నాలుగు వికెట్లు తీస్తే.. అశ్విన్ను వెనక్కినెట్టి నెం.1 ప్లేస్కి వచ్చేస్తాడు. ఇక ఈ లిస్ట్లో ఆ తర్వాతి స్థానాల్లో బుమ్రా (18 మ్యాచులు, 26 వికెట్లు), హార్థిక్ పాండ్యా (25 మ్యాచులు, 24 వికెట్లు), రవీంద్ర జడేజా (30 మ్యాచులు, 22 వికెట్లు) ఉన్నారు.
Shooting Updates of Ram Charan’s Peddi
After a long break, the shoot of Ram Charan’s Peddi resumed today in Aluminium Factory, Hyderabad. Some key portions are shot in this schedule and Ram Charan has allocated dates without breaks to complete the shoot of the film at the earliest. The entire shoot will be completed by the third week of March. Buchi […] The post Shooting Updates of Ram Charan’s Peddi appeared first on Telugu360 .
టీచర్ల టోర్నమెంటులో గెలుపొందిన సత్యసాయి జిల్లా జట్టు
– ఎంఈఓ గోపాల్ నాయక్ విశాలాంధ్ర ధర్మవరం: ఈనెల 10వ తేదీన గుంటూరు డాక్టర్స్ గ్రౌండ్లో జరిగినటువంటి లీప్ టీచర్ల టోర్నమెంట్ రాష్ట్రవ్యాప్తంగా 26 జిల్లాలు పాల్గొనడం జరిగింది, సత్యసాయి జిల్లా జిల్లాస్థాయిలో గెలిచి గుంటూరులో విశాఖపట్నం, ఏలూరు పైన విజయం సాధించి ఫైనల్ లో ఫైనల్లో అనకాపల్లి జిల్లా పైన సత్యసాయి జిల్లా 137 రన్స్ చేసి విజయం సాధించడం జరిగింది అని ఎంఈఓ గోపాల్ నాయక్ తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ ఈ విషయంలో […] The post టీచర్ల టోర్నమెంటులో గెలుపొందిన సత్యసాయి జిల్లా జట్టు appeared first on Visalaandhra .
సంగారెడ్డిలో ప్రజాస్వామ్యానికి అవమానం
సంగారెడ్డిలో ప్రజాస్వామ్యానికి అవమానం జగ్గారెడ్డి పై ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ విమర్శలు సంగారెడ్డి,
వందేమాతరం తర్వాతే జనగణమన ఆలాపనపై కేంద్ర హోంశాఖ ఆదేశం #NationalAnthem #VandeMataram
కందుల జాహ్నవి కుటుంబానికి 264 కోట్ల పరిహారం
అమెరికాలో మరణించిన తెలుగు విద్యార్థిని జాహ్నవి కందుల కుటుంబానికి 262 కోట్లు చెల్లించాలని సియాటెల్ ఒప్పందం కుదుర్చుకుంది
నేడు ఎమ్మెల్యేల కుటుంబ సభ్యులతో లోకేశ్
కొత్త సంప్రదాయానికి మంత్రి నారా లోకేశ్ శ్రీకారం చుట్టారు
AA22: Atlee Wins over All Directors
In this digital era, it is not an easy task to preserve the content, genre of any film after the shoot commences. The leaks are out even before the shoot starts. The title, casting, genre and others are being leaked. The videos, pictures and the looks of the actors are being leaked from the sets […] The post AA22: Atlee Wins over All Directors appeared first on Telugu360 .
మరుగునపడిన అనేక మంది భారతీయ స్వాతంత్య్ర సమరయోధులలో వీర్ సెంగ్యా శంభుధన్ ఫోంగ్లో ఒకరు. బ్రిటిష్ వలస రాజ్యానికి వ్యతిరేకంగా పోరాడిన భారతీయ ఆదివాసీ వీరయోధుడు ఫోంగ్లో. అతను అసోంలోని ప్రస్తుత దిమా హసావో జిల్లాలోని ఉత్తర కాచర్ హిల్స్ లోని లాంగ్ ఖోర్ అనే చిన్న గ్రామంలో 1850, మార్చి16న జన్మించాడు. బాల్యం నుండి శంభుధన్ ఎల్లప్పుడూ తన ప్రజల సంక్షేమం గురించి శ్రద్ధ వహించేవాడు. గతంలో అంటే 1832లోనే బ్రిటిష్ వారు తొలిసారి కాచర్ను స్వాధీనం చేసుకున్నప్పటి విషయాన్ని తెలుసుకొని అతను చాలా బాధపడ్డాడు. ఆ తరువాత వారు డిమాసా భూభాగాన్ని కూడా ఆక్రమించడమే కాకుండా ‘విభజించు పాలించు’ వ్యూహాన్ని అమలు చేశారు. ఇలా డిమాసా భూభాగాన్ని స్వాధీనం చేసుకున్న బ్రిటిష్ వారు కనీసం అక్కడి స్థానికుల హృదయాలను కూడా గెలుచుకోలేకపోయిన అమానవీయతను ఫోంగ్లో గమనించాడు. ఇటువంటి దుశ్చర్యలు క్రమంగా బ్రిటిష్ పాలనపై తిరుగుబాటుకు దారితీశాయి. 1832లో బ్రిటీష్ వారు సదరన్ క్యాచర్ను, 1854లో ఉత్తర కాచర్ను తమ అధీనంలోకి తీసుకున్నారు. అప్పటినుంచి వారి పాలనలోనే మగ్గుతున్న ఈ చర్యలను ఫోంగ్లో తీవ్రంగా వ్యతిరేకించాడు. అసోం ప్రజలను పాలించే హక్కు బ్రిటీష్ వారికి లేదని, స్వదేశీయులను నిర్వీర్యం చేసేందుకే ప్రాదేశిక ఎత్తుగడలు జరుగుతున్నాయని ఆయన అభిప్రాయపడ్డాడు. స్వదేశీయులు స్థానికంగా స్వేచ్ఛను కోల్పోతే సహించేది లేదని హెచ్చరించాడు. ‘స్వేచ్ఛను కోల్పోవడం అంటే బానిసత్వాన్ని స్వీకరించడం కదా! అని ఆవేశపడ్డాడు. కష్టాలు ఎన్నైనా భరించవచ్చు కానీ బానిసత్వం అలా కాదు కదా! అసోం ప్రజలు బానిసలుగా విదేశీయుల క్రింద జీవించడం ఆత్మగౌరవం కోల్పోవడమే. కాబట్టి ఒక విదేశీ శక్తి తమ స్థానాన్ని సుస్థిరం చేసుకోవడంలో ప్రజలెవరూ వారికి సహకరించకూడదు’ అని ఫోంగ్లో ప్రచారం నిర్వహించాడు. ప్రజలను నిరసనలు తెలపడానికి, అధికారులను ప్రతిఘటించడానికి అతను ఉత్తర కాచర్ హిల్స్ గుండా విస్తృతంగా పర్యటించాడు. దారిపొడవునా పరిచయాలు, మద్దతుదారులను కూడగట్టుకున్నాడు. ఫోంగ్లో తగినంత మంది యువకులను సేకరించి ఒక విప్లవ శక్తులను కూడగట్టి అతను మైబాంగ్లో వారికి శిక్షణ ఇవ్వడం ప్రారంభించాడు. బ్రిటీష్ ప్రభుత్వం శంభుధన్ వ్యూహం ఎత్తుగడల గురించి తెలుసుకొని ఆందోళన చెందింది. సైన్యం కూడా కఠినంగా స్పందించింది. గుంజుమ్ సబ్ డివిజనల్ అధికారి సైన్యాన్ని పిలిపించి శంభుధన్ పేరు మీద అరెస్ట్ వారెంట్ జారీ చేశాడు. అతడిని అరెస్టు చేసేందుకు సైన్యాన్ని మైబాంగ్కు పంపించాడు. శంభుధన్ దృష్టికి ఈ విషయం తెలియగానే, వెంటనే తన సైన్యాన్ని ఏర్పాటు చేసి మైబాంగ్ లోని తన శిబిరంపై దాడి చేసిన బ్రిటిష్ అధికారులను కొందరిని చంపాడు. తదుపరి ఎన్కౌంటర్లలో, బ్రిటీష్ సైన్యం శంభుధన్ కూడగట్టుకున్న బలాన్ని, శక్తిని పసిగట్టింది. చివరికి బ్రిటీష్ వారు అతనిని ద్రోహపూర్వకంగా ఓడించారు. నార్త్ కాచర్ హిల్స్ లోని లోతైన అడవిలో పట్టుబడి, బ్రిటిష్ సైన్యం దాడికి గురయ్యాడు. అక్కడి అడవిలోనే లోతైన గాయాలతో 1883, ఫిబ్రవరి 12న శంభుధన్ ఫోంగ్లో అమరుడైనాడు. అసోం వాసుల హక్కుల కోసం పోరాడిన శంభుధన్ ఫోంగ్లోను ‘ది అన్ టోల్ హీరో ఆఫ్ ఇండియాస్ ఫ్రీడమ్ స్ట్రగుల్’ అని పిలుస్తున్నారు. - జి. లక్ష్మీనారాయణ, 7842631972 - నేడు శంభు ధన్ ఫొంగ్లో వర్థంతి
Weather Report : మరో మూడు నెలలు ఇక కష్టమే.. ఎండలు ముదిరాయి
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఎండల తీవ్రత పెరుగుతోంది
నిన్నటి సంఘటన నన్ను బాధించింది
నేడు రెండోరోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి.
రైతులపై ఎలుగుబంటి దాడి ఒకరి మృతి, నలుగురి పరిస్థితి విషమం #BearAttack #Maharashtra #Kinwat
రాజకీయ పార్టీల మనుగడ వెనుక ఆ పార్టీ కార్యకర్తల శ్రమ, త్యాగం ఆధారారపడి ఉన్నాయనేది నిర్వివాద అంశం. అదే రాజకీయ పార్టీలు ఇటీవలి కాలంలో కార్యకర్తలపట్ల అనుసరిస్తున్న వైఖరి అవకాశవాదాన్ని బట్టబయలు చేస్తూ ఉండడం గమనార్హం. ముఖ్యంగా ఈ పరిణామం ప్రాంతీయ పార్టీలలో నూటికి నూరు శాతం కనిపిస్తూ ఉంది. ఉభయ తెలుగు రాష్ట్రాలలోని రాజకీయాలు క్షుణ్ణంగా పరిశీలిస్తే ఈ విషయం సామాన్య మానవునికి సైతం సులభంగా అర్థమవుతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం, వైయస్ఆర్, కాంగ్రెస్, జనసేన పార్టీలు, తెలంగాణ రాష్ట్రంలో భారత రాష్ట్ర సమితి పార్టీ ప్రధానంగా ప్రాంతీయ పార్టీలుగా మనుగడ సాగిస్తున్నాయి. 1982లో ఆవిర్భవించిన తెలుగుదేశం పార్టీ 22 సంవత్సరాల 302 రోజులు, 2001లో ఆవిర్భవించిన తెలంగాణ (భారత) రాష్ట్ర సమితి పార్టీ 9 సంవత్సరాల 187 రోజులు, 2011 లో ఆవిర్భవించిన వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 5 సంవత్సరాలు అధికారం అనుభవించాయి. 2014లో ఆవిర్భవించిన జనసేన పార్టీ ఆంధ్రప్రదేశ్లో గత 17 నెలలనుంచి ప్రధాన భాగస్వామిగా అధికారంలో ఉంది. ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం, జనసేన పార్టీల కూటమి ఇంకా 3 సంవత్సరాలకు పైగా కచ్చితంగా అధికారంలో ఉంటాయి. కార్యకర్తల సమయం, డబ్బు, కుటుంబాల త్యాగ ఫలితంగానే ఈ విధంగా ప్రాంతీయ పార్టీలు అధికారాన్ని అనుభవిస్తూ సుదీర్ఘ కాలంనుంచి మనుగడ సాగిస్తున్నాయనడంలో ఎటువంటి సందేహం లేదు. కానీ కార్యకర్తలు చనిపోయినప్పుడు సంబంధిత కుటుంబానికి పార్టీ తరపున ఇన్సూరెన్సు చెక్, కార్యకర్తకు లేదా వారి కుటుంబంలో ఎవరికైనా అనారోగ్యం కలిగితే వారికి సిఎం రిలీఫ్ ఫండ్ తప్ప కార్యకర్తలకు ఇతర లబ్ధి చేకూరుతున్నట్లు ఏమీ కనిపించడం లేదు. వాస్తవంగా రాజకీయ చదరంగంలో పావులుగామారి చురుకుగా ఉండే కార్యకర్తలు అనేక మంది కేసుల్లో ఇరుక్కుంటున్నారు. వారిని పట్టించుకునే నాథుడే లేక వారు అష్టకష్టాలు అనుభవిస్తున్నారు. మరి కొంతమంది ప్రాణాలు కూడా కోల్పోతున్నారు. రాజకీయ వైరంలో ప్రాణాలు కోల్పోయిన కార్యకర్త కుటుంబ సభ్యులను సంబంధిత పార్టీ స్థానిక నాయకులు కలిసి తాత్కాలిక ఖర్చులకు కొద్దిగా డబ్బులు ఆ కుటుంబానికి ఇచ్చి పార్టీ మీకు అండగా ఉంటుందని సమయానుకూల హామీలు గుప్పిస్తారు. తరువాత ఎవరి దారి వారిదే. ప్రాణాలు కోల్పోయిన కార్యకర్తల కుటుంబాలు మాత్రం రోడ్లపాలే. కార్యకర్తలు తమ పార్టీలను అధికారంలోకి తీసుకువచ్చేందుకు ప్రాణాలు సైతం పణంగా పెడుతున్నారు. కానీ రాజకీయ పార్టీలు అందుకు పూర్తి విరుద్ధంగా వ్యవహరిస్తూ ఉండడం గమనార్హం. అధికారంలో లేనప్పుడు కుటుంబ సభ్యులుగా, అధికారంలో ఉన్నప్పుడు అంటరానివారుగా చూస్తూ కార్యకర్తల జీవితాలతో రాజకీయ పార్టీలు ఆడుకుంటున్నాయని కచ్చితంగా చెప్పవచ్చు. ఈ పరిణామం అన్ని ప్రాంతీయ పార్టీలలో కనిపిస్తూ ఉంది. ప్రాంతీయ పార్టీలు అన్నీ వ్యక్తిగత పార్టీలు. అందువలన ఆ పార్టీలన్నీ వాటి అధినేతలైన ఏక వ్యక్తి నిర్ణయాలపైన ఆధారపడి వ్యవహారాలు నడిపిస్తూ ఉంటాయి. గత కొద్ది కాలంగా ఈ పార్టీలలో సిద్ధాంతాలు, విలువలు ఏమీ కనిపించడం లేదు. అధికారమే ధ్యేయంగా పార్టీలు రాజకీయ కార్యకలాపాలు నిర్వహిస్తూ ఉండడం గమనార్హం. అధికారం లేనప్పుడు క్షేత్రస్థాయిలో అంకితభావంతో కష్టపడి పార్టీకి పని చేసిన వారికే టికెట్లు ఇస్తామని కార్యకర్తలకు, పార్టీ నాయకులకు పార్టీల అధిష్టానం తెలియచేస్తూ ఉంటుంది. పార్టీల అధిష్టానం మాటలను నమ్మి కార్యకర్తలు, నాయకులు ఇల్లూ, వళ్ళూ గుల్ల చేసుకుని పార్టీకి కష్టపడుతూ ఉంటారు. కానీ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ గెలుపు గుర్రాలకే టికెట్లు అంటూ పార్టీల అధిష్టానం స్వరంలో మార్పు కనిపిస్తూ ఉండడం నిత్యకృత్యంగా మారింది. అందుకు డబ్బు, కులం, పరపతి కలిగిన వ్యక్తులను ఎక్కడెక్కడినుంచో తెచ్చుకుని వారికి ఎంఎల్ఎ, ఎం.పి. టికెట్లు కేటాయిస్తున్నారు. మరికొన్ని పార్టీలైతే అప్పటి వరకు తమ పార్టీ కార్యకర్తలను అనేక ఇబ్బందులకు గురిచేసిన ప్రత్యర్థి పార్టీ నాయకులను స్థానిక కార్యకర్తలు, నాయకుల అభీష్టానికి వ్యతిరేకంగా పార్టీలో చేర్చుకుని వారికి టికెట్లు ఇస్తూ ఉన్నాయి. అయినా అధికారం కోసం కార్యకర్తలు, నాయకులు అధినేత నిర్ణయాన్ని గౌరవించి తమ అభ్యర్థి విజయానికి కష్టపడుతున్నారు. అధికారం లభించాకయినా రాజకీయ పార్టీలు కార్యకర్తలకు న్యాయం చేస్తున్నాయా? అంటే అదీ లేదు. అధికారం లభించాక డబ్బు, కులం, పరపతి అవసరంలేని శాసనసభ్యుల కోటాలో, గవర్నర్ కోటాలో శాసనమండలి స్థానాలు, రాజ్యసభ స్థానాలు ప్రతి పార్టీకీ అనేకం లభిస్తాయి. క్షేత్రస్థాయిలో పార్టీ కోసం కష్టపడే కార్యకర్తలను నాయకులుగా తయారుచేసి వారికి న్యాయం చేయాలని ఈ ప్రాంతీయ పార్టీలకు నిజంగా ఉంటే ఈ పదవులు వారికి ఇవ్వవచ్చు. కానీ ఇప్పటి వరకు ఏ పార్టీ అయినా సామాన్య కార్యకర్తకు ఎంఎల్ఎ కోటా, గవర్నర్ కోటాలోని శాసనమండలిలో స్థానం లేదా రాజ్యసభలో స్థానం కల్పించాయా? కనీసం నామినేటెడ్ పదవులలో కూడా క్షేత్ర స్థాయిలో కష్టపడి పనిచేసే కార్యకర్తలకు ఏ పార్టీ న్యాయం చేయడం లేదు అని కచ్చితంగా చెప్పవచ్చు. ఇటీవలి కాలంలో గ్రామస్థాయి నాయకునికి రాష్ట్ర స్థాయి పదవులు, ఎంఎల్ఎ స్థాయి, రాష్ట్ర స్థాయి నాయకునికి చిన్న, చిన్న డైరెక్టర్ పదవులు కేటాయించడం అన్ని పార్టీలలో కనిపిస్తూ ఉంది. ఈ పరిణామాలు ఎందుకు జరుగుతున్నాయో? ఆ పార్టీల అధిష్టానానికే తెలియాలి. సాంకేతికత, సలహాదారులపై ఎక్కువగా ఆధారపడుతూ ఉండడంతో పార్టీల అధినేతలకు, క్షేత్రస్థాయిలో పార్టీకి చిత్తశుద్ధితో పనిచేసే కార్యకర్తకు మధ్య తీవ్ర అగాధం ఏర్పడింది అనడం ఎటువంటి సందేహం లేదు. కార్యకర్తలతో సమావేశమై వారిని స్వేచ్ఛగా మాట్లాడనిచ్చే పరిస్థితి ఏ అధినేత చేయడం లేదు. కార్యకర్తను స్వేచ్ఛగా మాట్లాడనిస్తేనే కదా పార్టీ లోటుపాట్లు అధినేతకు తెలిసేది. కార్యకర్త దగ్గర తాము చేసే తప్పులను చెప్పించుకునేందుకు ఏ పార్టీ అధినేత సాహసించడం లేదు. తాము చెప్పిందే కార్యకర్తలు వినాలి అనే ధోరణితో ప్రతి పార్టీ అధినేత వ్యవహరిస్తూ ఉన్నారు. ఒకవేళ ఏ కార్యకర్త అయినా అధినేతలు చేసే తప్పులు ఎత్తిచూపితే ఆ కార్యకర్త బతుకు బస్టాండే. తన తప్పులు ఎత్తిచూపిన కార్యకర్త దశాబ్దాలు పాటూ పార్టీ కోసం కష్టపడినా పట్టించుకోకుండా వారిని డస్ట్బిన్లో వేసేసే పరిస్థితి ప్రతి పార్టీలో కనిపిస్తూ ఉంది. పార్టీల అధినేతలందరూ పార్టీ సమావేశాల్లో కూడా తమను వ్యక్తిగతంగా పొగిడించుకునేందుకే ప్రాధాన్యత ఇస్తున్నారు. అదే విధంగా క్షేత్రస్థాయిలో అష్టకష్టాలు అనుభవిస్తూ పార్టీకి కష్టపడి పనిచేసే కార్యకర్తను మించి సోషల్ మీడియాలో ప్రత్యర్థులపై పోస్టులు పెట్టే వారికి, ప్రత్యర్థి పార్టీల నేతలను తిట్టే వారికి, భజనపరులకు ఇటీవల అన్ని పార్టీలు అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ ఉండడం స్పష్టంగా కనిపిస్తూ ఉంది. పార్టీలు చేసే మంచి పనులను గ్రామస్థాయిలో ప్రజలకు తెలియచేసేది. అధినేతలు ఇచ్చే అలివికాని హామీలను క్షేత్రస్థాయిలో ఇంటింటికీ తీసుకుపోయేది, అధినేతలు ప్రత్యర్థి పార్టీలపై రాజకీయ అవసరాల కోసం చేసే విమర్శలకు క్షేత్రస్థాయిలో అండగా నిలబడేది కార్యకర్తలే. అటువంటి నిజమైన కార్యకర్తలను విస్మరిస్తున్నందు వలనే తెలుగు రాష్ట్రాలలో ప్రాంతీయ పార్టీలు సుదీర్ఘ కాలం పాటు వరుసగా అధికారంలో ఉండలేకున్నాయి అనేది నిర్వివాదాంశం. - కైలసాని శివప్రసాద్ - 9440203999
తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్
తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది.
Bengaluru : బెంగళూరులో షాకింగ్ ఇన్సిడెంట్.. కిలో మీటరు కారు బ్యానెట్ పైనే
బెంగళూరులో దారుణం జరిగింది. ఒక ద్విచక్ర వాహనదారుడిని ఢీకొట్టిన కారు యజమాని బ్యానెట్ పైనే ఉండగా కిలోమీటర్ దూరం తీసుకెళ్లాడు.
Gold Prices Today : పసిడిప్రియులకు తీపికబురు.. బంగారం ధరలు పెరగలేదండోయ్
ఈరోజు దేశంలో బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి
పంట బోదెలోకి దూసుకెళ్లిన కారు.. తప్పిన ప్రమాదం
అమరావతి: ఏలూరు జిల్లా కైకలూరు మండలం పల్లెవాడ వద్ద కారు భీభత్సం సృష్టించింది. జాతీయ రహదారిపై మలుపు లో పంట బోదెలోకి కారు దూసుకెళ్లింది. పశ్చిమ గోదావరి జిల్లా వెంప గ్రామానికి చెందిన తండ్రి, కుమార్తెకు గాయ్యాలయయ్యాయి. కారు అద్దాలు పగులకొట్టి తండ్రి కుమార్తెను స్థానికులు బయటకు తీశారు. పంట బోదెలో నీరు తక్కువగా ఉండటంతో ప్రమాదం తప్పింది. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని..కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Biggest Challenge for Sree Vishnu
Avoiding a clash and heading for a solo release has been the biggest task for any producer every Friday. Due to a rush of films under making, it is tough to get a solo release. Here comes a surprise and Sree Vishnu is left in a tricky situation after both his films are slated for […] The post Biggest Challenge for Sree Vishnu appeared first on Telugu360 .
Revanth Reddy : నేడు ఢిల్లీలో రేవంత్ రెడ్డి .. బిజీబిజీగా
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన కొనసాగుతుంది
ఫిక్షన్ ఎలిమెంట్స్తో నిజంగా జరిగిన కథ
నిఖిల్ సిద్ధార్థ ఎపిక్ పీరియడ్ యాక్షన్ సాగా ‘స్వయంభు’తో తన కెరీర్లో బిగ్గెస్ట్ చాప్టర్ లోకి అడుగుపెడుతున్నారు. భరత్ కృష్ణమాచారి దర్శకత్వంలో పిక్సెల్ స్టూడియోస్ బ్యానర్ పై భువన్, శ్రీకర్ నిర్మిస్తున్న ఈ భారీ పాన్- వరల్డ్ విజువల్ వండర్ని ఠాగూర్ మధు సమర్పిస్తున్నారు. ఈ హై-వోల్టేజ్ డ్రామాలో నిఖిల్ ఇంతకు ముందు ఎప్పుడూ చూడని వారియర్ అవతార్ లో కనిపించబోతున్నారు. మేకర్స్ పవర్ఫుల్ టీజర్తో ప్రమోషన్లను ప్రారంభించారు. ఈ చిత్రం తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ, చైనీస్, స్పానిష్, అరబిక్ భాషల్లో పాన్-వరల్డ్ రిలీజ్కు సిద్ధమవుతోంది. టీజర్ లాంచ్ ఈవెంట్ లో హీరో నిఖిల్ మాట్లాడుతూ “కార్తికేయ 2 పాన్ ఇండియా విజయం తర్వాత దానికంటే అద్భుతమైన ప్రాజెక్ట్తో రావాలని ఇన్ని రోజులు ఆగాను. చాలా శ్రద్ధతో భయంతో అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ చేసిన సినిమా ‘స్వయంభు’. ఈ సినిమా చూసిన తర్వాత నిఖిల్ మావాడు అని చెప్పడానికి మీరంతా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఈ సినిమా ఇంత అద్భుతంగా రావడానికి కారణం భువన్, డైరెక్టర్ భరత్. ఈ సినిమా 3డి లో రాబోతుంది. 1000 ఏళ్ల క్రితం మన చిత్తూరు రాయలసీమ ప్రాంతంలో కృష్ణ అనే యుద్ధ వీరుడు ఉండేవాడు. అతడి కథ ఇది. అల్లరిగా తిరిగే ఓ అండర్ డాగ్.. రాజ్యాలను శాసించే స్థాయికి ఎలా ఎదిగాడు అనేది ఇందులో చూపించాం. ఫిక్షన్ ఎలిమెంట్స్ ఉన్నప్పటికీ ఇది నిజంగా జరిగిన కథ”అని అన్నారు. డైరెక్టర్ భరత్ కృష్ణమాచారి మాట్లాడుతూ “ఈ సినిమా కోసం నిఖిల్ అద్భుతమైన అంకితభావంతో పని చేశారు. తప్పకుండా ఈ సినిమా అందరికీ ఒక గొప్ప అనుభూతినిస్తుంది”అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో హీరోయిన్లు సంయుక్త, నభా నటేష్, ఠాగూర్ మధు, సెంథిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
కేపీహెచ్బీ పరిధిలోని హీరో షోరూంలో అగ్ని ప్రమాదం #Hyderabad #KPHB #FireAccident #Telangana
Tirumala : వేసవి కంటే ముందుగానే తిరుమలలో భక్తుల రద్దీ పెరగడానికి రీజన్ ఇదేనట?
తిరుమలలో భక్తుల రద్దీ నేడు కొనసాగుతుంది.
గుడ్ న్యూస్...హైదరాబాద్ నుంచి అమరావతికి గంటలోపే ప్రయాణం
కేంద్ర ప్రభుత్వం తీసుకువస్తున్న హై స్పీడ్ రైలుతో హైదరాబాద్ - అమరావతి మధ్య ప్రయాణ సమయం తగ్గనుంది
నేడు అంబటి రాంబాబును గుంటూరు కోర్టులో ప్రవేశ పెట్టనున్నారు
Tirumala |సర్వదర్శనానికి 12 గంటల సమయం..
Tirumala | సర్వదర్శనానికి 12 గంటల సమయం.. Tirumala, ఆంధ్రప్రభ : శ్రీవారి
కేంద్రప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా నేడు భారత్ బంద్ కు పిలుపు నిచ్చాయి
Exclusive: Jai Hanuman Grand Launch in Hampi
Mythri Movie Makers is all set to produce one of the biggest mythological films of Indian cinema Jai Hanuman, the sequel for blockbuster film Hanuman. The buzz has been doubled after Kannada Superstar and Kantara fame Rishab Shetty agreed to come on board to essay the role of Lord Hanuman. Prasanth Varma will direct the […] The post Exclusive: Jai Hanuman Grand Launch in Hampi appeared first on Telugu360 .
కింగ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ శ్రీవిష్ణు లేటెస్ట్ మూవీ ‘మృత్యుంజయ్’. ఈ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ హుస్సేన్ షా కిరణ్ దర్వకత్వంలో తెరకెక్కింది. రమ్య గున్నం సమర్పణలో లైట్బాక్స్ మీడియా, పిక్చర్ పర్ఫెక్ట్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్స్పై సందీప్ గున్నం, వినయ్ చిలకపాటి ఈ చిత్రాన్ని నిర్మించారు. బ్లాక్బస్టర్ మూవీ ‘సామజవరగమన’ మూవీ తర్వాత శ్రీవిష్ణు, రేబా మోనికా జాన్ జంటగా నటించారు. ఈ సినిమాని ఫిబ్రవరి 27న రిలీజ్ చేయబోతోన్నారు. ఈ క్రమంలో ఈ చిత్ర టీజర్ను సోషల్ మీడియా వేదికగా దర్శకధీరుడు రాజమౌళి రిలీజ్ చేశారు. ఈ మేరకు నిర్వహించిన టీజర్ లాంచ్ ఈవెంట్లో శ్రీ విష్ణు మాట్లాడుతూ .. “మృత్యుంజయ్’ పూర్తి థ్రిల్లర్గా నడుస్తుంది. సాంగ్స్ లేకుండా, హీరోయిన్స్ లేకుండా, కామెడీ లేకుండా ఓ హానెస్ట్ థ్రిల్లర్లు మన తెలుగులో చాలా అరుదుగా వస్తుంటాయి. హుస్సేన్ ఎంతో నిజాయితీగా ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. మంచి కంటెంట్ను తెలుగు వారికి అందించాలనే ఉద్దేశంతో సందీప్ ఈ మూవీని నిర్మించారు”అని అన్నారు. నిర్మాత సందీప్ గున్నం మాట్లాడుతూ ఈ చిత్రం అందరినీ ఆకట్టుకుంటుందని తెలిపారు. దర్శకుడు హుస్సేన్ షా కిరణ్ మాట్లాడుతూ “ఈ సినిమాలో అద్భుతంగా నటించే హీరో కావాలని శ్రీ విష్ణుని తీసుకున్నాం. ఈ సినిమాకి కథే హీరో. కాళ భైరవ తన సంగీతంతో అద్భుతం చేశాడు”అని తెలియజేశారు.
T20 World Cup : నేడు భారత్ - నమీబియా మ్యాచ్.. ప్రయోగాలు చేయొద్దండి
టీ20 వరల్డ్ కప్ లో నేడు భారత్ నమీబియాతో ఆడనుంది.
YSRCP : నేడు వైఎస్సార్ కాంగ్రెస్ శాసనసభ పక్ష సమావేశం
నేడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ పక్ష సమావేశం జరగనుంది
Telangana : మున్సిపల్ ఎన్నికల్లో పోటెత్తిన ఓటర్లు
తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి
Bangladesh : ఏడాదిన్నర తర్వాత బంగ్లాదేశ్ లో ఎన్నికలు.. ఈసారి గెలుపు కోసం?
ఏడాదిన్నర తర్వాత నేడు బంగ్లాదేశ్ లో పార్లమెంటు ఎన్నికలు జరుగుతున్నాయి.
రాహుల్ రాజేసిన ఎప్స్టీన్ చిచ్చు
న్యూఢిల్లీ : ఎప్స్టీన్ ఫైళ్లలో పారిశ్రామికవేత్త అనిల్ అంబానీ పేరు ఉందని మరి ఆయనను జైలుకు ఎందుకు పంపించలేదని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ నిలదీశారు. లోక్సభలో ప్రతిపక్ష నేత అయిన రాహుల్ గాంధీ బుధవారం ఈ విషయాన్ని లోక్సభలో ప్రస్తావించారు. కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి పేరును కూడా ప్రస్తావించారు. ఈ కేంద్ర మంత్రికి అన్ని తెలుసునని, అనిల్ అంబానీని ఎప్స్టీన్కు పరిచయం చేసిందెవ్వరనేది కూడా మం త్రికి తెలుసునని చెప్పారు. అనిల్ అంబానీ అనే పెద్ద బిజినెస్మెన్ ఇప్పుడు ఇంకా బయట ఎందుకు తిరుగుతున్నారు? ఆయనను జైలుకు ఎందుకు తరలించలేదని రాహుల్ వ్యాఖ్యానించారు. ఎట్టకేలకు కేంద్ర బడ్జెట్పై ప్రసంగించిన రాహుల్ తమ ప్రసంగంలో అంతర్జాతీయంగా సంచలనానికి దారితీసిన ఎప్స్టీన్ ఫైళ్ల విషయాన్ని ప్రస్తావించారు. అనిల్ అంబానీ జైలుకు వెళ్లకుండా చేశారని, ఈ విషయంలో ప్రధాని మోడీపై బాగా ఒత్తిడి తీసుకువచ్చారని రాహుల్ తెలిపారు. అనిల్కు, ఎప్స్టీన్కు దగ్గరి సంబందాలు ఉన్న విషయం తాను అధికారికంగా ధృవీకరించగలనని తెలిపారు. పైగా అమెరికా జస్టిస్ డిపార్ట్మెంట్ ఫైళ్లు ఉన్నాయని అన్నారు. ఇప్పటికే ఈ ఫైళ్ల విషయంలో మరో పారిశ్రామికవేత్త అదానీకి సమన్లు వెలువడ్డాయని చెప్పారు. సాధారణంగా ఇటువంటి విషయాలలో ప్రధాని స్థాయి వ్యక్తి జోక్యం చేసుకోకూడదు. అయితే మన ప్రధాని ఈ విషయంలో కలుగచేసుకున్నాడని, వారిని రక్షిస్తున్నాడని ఆరోపించారు. గత నెల 31వ తేదీన విదేశాంగ మంత్రిత్వశాఖ అధికార ప్రతినిధి రణదీర్ జైస్వాల్ ఓ ప్రకటన వెలువరించారు. 2017లో ప్రధాని మోడీ ఇజ్రాయెల్ పర్యటనకు, ఇప్పటి ఎప్స్టీన్ ఫైళ్లకు సంబంధం ఉందనే వార్తలను ఖండించారు. ఎప్స్టీన్ వ్యవహారాలపై ఆసక్తి లేదు.. రాహుల్ ప్రకటనకు కేంద్ర మంత్రి ఖండన తనకు ఎప్స్టీన్తో సంబంధం ఉందనే వాదన ను కేంద్ర మంత్రి హర్దీప్ పూరీ ఖండించారు. ఆయన వ్యవహారాలు ఏమిటనేవి తనకు తెలియవని చెప్పారు. తాను ఎప్స్టీన్ను రెండు సార్లు కలిసిన మాట వాస్తవమే అయితే ఇది అధికార ప్రతినిధిగా అమెరికాను కలిసినప్పటి మాట అని, ఇ మొయిల్ ద్వారా సంప్రదింపు లు జరిగాయని కూడా వివరించారు. రాహు ల్ గాందీ ఈ మొయిల్స్ చూస్తే విషయాలు తెలుస్తాయని అన్నారు. రెండు ముఖాల వ్యక్తి అని ఎప్స్టీన్ తనను తిట్టిపోసినట్లు గుర్తు చేశారు. తాను అధికార ప్రతినిధిగా మేకిన్ ఇండియా గురించి ప్రస్తావించినట్లు వివరించారు. కొందరు నేతలు దేశానికి అప్పుడప్పుడు వస్తుంటారు. ఏదో చెపుతుంటారు. తరువాత తగు సమాధానాలు పార్లమెంట్లో దొరికితే వాకౌట్కు దిగుతారు అని మంత్రి ఈ సందర్భంగా రాహుల్పై విరుచుకుపడ్డారు.
మూడు భాగాలుగా గ్రేటర్ హైదరాబాద్
కొత్తగా మూడు కార్పొరేషన్లు ఏర్పాటు జిహెచ్ఎంసి, సైబరాబాద్, మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్లుగా విభజన జిహెచ్ఎంసి కమిషనర్గా కర్ణన్, సైబరాబాద్ కమిషనర్గా సృజన, మలాజిగిరి కమిషనర్గా వినయ్ కృష్ణారెడ్డి మూడు కార్పొరేషన్లకు ప్రత్యేక అధికారిగా జయేశ్ రంజన్ మనతెలంగాణ/సిటీబ్యూరో : తెలంగాణ క్యూర్ (టి.సియుఆర్ఈ) పరిధి ఓఆర్ఆర్ వరకు విస్తరించిన గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పోరేషన్(జీహెచ్ఎంసి)ని పునర్వ్యవస్థీకరణలో భాగంగా జీహెచ్ఎంసి, సైబరాబాద్ మునిసిపల్ కార్పోరేషన్(సిఎంసి), మల్కాజిగిరి మునిసిపల్ కార్పోరేషన్(ఎంఎంసి)లను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వు లు జారీచేసింది. హైదరాబాద్ మహానగర పరిధిలో ప్రజలకు మెరుగైన సేవలు అందించడంతో పాటు అభివృద్ధి పథకాల అమలు, మౌలిక వసతుల కల్పన, సంక్షేమంతో పాటు సమస్యలను వేగంగా పరిష్కరించే ఉద్దేశ్యంతో జీహెచ్ఎంసిని వికేంద్రీకృతం చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది.. జీహెచ్ఎంసి, సిఎంసి, ఎంఎంసి ఓఆర్ఆర్ వరకు విస్తరించిన జీహెచ్ఎంసీలో 12 జోన్లు, 60 సర్కిళ్లు, 300 వార్డులుగా ఉండగా పునర్వ్యవస్థీకరణలో భాగంగా 6 జోన్లు సికింద్రాబా ద్ జోన్(సర్కిళ్లు: , కవాడిగూడ, ముషీరాబాద్, అం బర్పేట్, మెట్టుగూడ, తార్నాక), ఖైరతాబాద్ జోన్ (సర్కిళ్ళు : ఖైరతాబాద్, జూబ్లీహిల్స్, బోరబండ, యూసుఫ్గూడ, అమీర్పేట్), గోల్కొండ జోన్ (సర్కిళ్ళు : గోషామహాల్, మెహిదీపట్నం, కార్వాన్, గోల్కొండ, మాసాబ్ట్యాంక్), రాజేంద్రనగర్ జోన్ (సర్కిళ్ళు : రాజేంద్రనగర్, అత్తాపూర్, బహదూర్పురా, చాంద్రాయణగుట్ట, ఫలక్నూమా, జంగమ్మెట్టు) శంషాబాద్ జోన్ (ఆదిభట్ల, బడంగ్పేట్, జల్పల్లి, శంషాబాద్ సర్కిళ్ళు), చార్మినార్ జోన్ (సర్కిళ్ళు: సంతోష్నగర్, మలక్పేట్, యాకుత్పురా, చార్మినార్, మూసారాంబాగ్)లలో 30 సర్కి ళ్ళు 150 వార్డులతో జీహెచ్ఎంసి ఏర్పాటు చేశా రు. సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్నే 16 స ర్కిళ్ళు, 76 వార్డులు 3 జోన్లు శేరిలింగంపల్లి జో న్(సర్కిళ్ళు: శేరిలింగంపల్లి, నార్సింగి, పటాన్చె రు, అమీన్పూర్, మియాపూర్), కూకట్పల్లి జోన్( సర్కిళ్ళు : కూకట్పల్లి, మాదాపూర్, ఆల్విన్ కాల నీ, మూసాపేట్), కుత్బుల్లాపూర్ జోన్( సర్కిళ్ళు : జీడిమెట్ల, చింతల్, గాజులరామారం, కొంపల్లి, ని జాంపేట్, దూండిగల్, మేడ్చెల్)లతో కలిపి ఏర్పా టు చేశారు. 74 వార్డులు, 14 సర్కిళ్ళు, 3 జోన్లు మల్కాజిగిరి జోన్లో (సర్కిళ్ళు : అల్వాల్, బో యిన్పల్లి, కీసర, మౌలాలీ, మల్కాజిగిరి), ఉప్పల్ జో న్(సర్కిళ్ళు: ఉప్పల్, ఘట్కేసర్, బోడుప్పల్, నా చా రం, కాప్రా), ఎల్బీనగర్ ( సర్కిళ్ళు : సరూర్నగ ర్, ఎల్బీనగర్, హయత్నగర్, నాగోల్) ఉన్నాయి. ప్రత్యేకాధికారిగా జయేష్ రంజన్ టిక్యూర్ పరిధిలోని జీహెచ్ఎంసి, సిఎంసి, ఎంఎంసిలకు ప్రత్యేక అధికారిగా జయేష్ రంజన్ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఈమేర కు బుధవారం ఆయన జీహెచ్ఎంసి ప్రధాన కార్యాలయంలో స్పెషలాఫీసర్గా బాధ్యతలను స్వీకరించారు. జీహెచ్ఎంసి కమిషనర్ కర్ణన్ ఆయనకు స్వాగతం పలికారు. కమిషనర్లుగా బాధ్యతల స్వీకరణ జీహెచ్ఎంసి కమిషనర్గా ఆర్వి కర్ణన్, సైబరాబా ద్ మునిసిపల్ కార్పోరేషన్ కమిషనర్గా సృజన, మల్కాజిగిరి మునిసిపల్ కమిషనర్గా వినయ్ క్రి ష్ణారెడ్డిలు బుధవారం పదవీ బాధ్యతలు చేపట్టారు.
ఓటమి భయంతో కాంగ్రెస్ దౌర్జన్యాలు
కాంగ్రెస్-కమలం మధ్యే హోరాహోరీ పోరు ‘గ్రేటర్’ విభజన ఇసి నిబంధనల ఉల్లంఘనే విలేఖరులతో కేంద్రమంత్రి కిషన్రెడ్డి, బిజెపి చీఫ్ రామచంద్రరావు మన తెలంగాణ/హైదరాబాద్: మున్సిపల్ ఎన్నికల్లో పోలింగ్ సరళిని బట్టి చూస్తే కాంగ్రెస్తోనే తమ పార్టీకికు మధ్య ముఖా-ముఖి పోటీ జరిగిందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి. కిషన్రెడ్డి, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాం చందర్ రావు తెలిపారు. పోలింగ్ సందర్భంగా వైరా, కొత్తగూడెం తదితర అనేక ప్రాం తాల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోతున్నామనే భయం తో దౌర్జన్యాలకు దిగిందని వారు బుధవారం విలేకరుల సమావేశంలో ఆరోపించారు. తామూ ప్రజాస్వామ్యబద్ధంగా ప్రతిఘటిస్తామని వారు హెచ్చరించారు. బిజెపికి మంచి ఫలితా లు రాబోతున్నాయని తెలుసుకున్న కాంగ్రెస్ బెదిరింపులతోనే మక్తల్లో తమ పార్టీ అభ్యర్థి ఆత్మహత్య వారు ఆరోపించారు. తమ పార్టీ కార్యకర్తలకేమైనా జరిగితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిదే బాధ్యత అని వారన్నారు. కార్యకర్తలు ఎవరూ అధైర్యపడరాదని, తాము మీ వెంటే ఉన్నామని, ప్రజాస్వామ్యబద్ధంగా తిప్పికొట్టాలని అన్నారు. పోలీసుల సమక్షంలోనే అనేక పోలింగ్ కేంద్రాల లోపల, బయటా విచ్చల విడిగి డబ్బుల పంపిణీ చేయడాన్ని, కాంగ్రెస్ పార్టీ చేసిన దౌర్జన్యాల గురించి రాష్ట్ర ఎన్నికల కమిషన్కు, సంబంధిత పోలీసులకూ ఫిర్యాదు చేసిన ఏ మాత్రం పట్టించుకోలేదని వారు ఆరోపించారు. కాంగ్రెస్-బిఆర్ఎస్ పార్టీలు డబ్ము రాజకీయాలనే నమ్ముకున్నాయని వారు విమర్శించారు. బిఆర్ఎస్ ప్రజాదరణ కోల్పోయిందని, కాంగ్రెస్పై తీవ్ర వ్యతిరేకత ఉన్నదని వారు తెలిపారు. గ్రేటర్ హైదరాబాద్ను మూడు కార్పొరేషన్లుగా విభజించడం కూడా ఎన్నికల కమిషన్ విధివిధానాలను ఉల్లంఘించిన చర్యేనని విమర్శించా రు. మున్సిపల్ హెడ్క్వార్టర్స్కు దూరంగా ఉన్న ప్రాంతాలను కూడా కార్పొరేషన్లలలో కలిపారని, దీని వల్ల ఆ గ్రామాల పేద ప్రజలకు అ న్యాయం జరుగుతున్నదని, గ్రామీణ ప్రాం తాల్లో ఇప్పటి వరకు ఉపాధి హామీ పథకం పేదలకు ఉపయోగపడుతోందని తెలిపారు. అయితే ఈ విభజనతో వారు పలు సంక్షేమ పథకాల నుంచి దూరమయ్యే ప్రమాదం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి సమగ్ర ప్రణాళిక, ఆర్థిక వనరుల సమీకరణ లేకుండా అనేక గ్రామాలను కొత్త కార్పొరేషన్లలో చేర్చడం జరిగిందని విమర్శించారు. మజ్లిస్ పార్టీ వత్తిడి మేరకు, తమ రాజకీయ ప్రయోజనాల కోసం రాజేంద్ర నగర్, మహేశ్వరం వంటి ప్రాంతాల్లోని మజ్లిస్ అధిపత్యం ఉన్న ప్రాంతాలను కోర్ జిహెచ్ఎంసిలో చేర్చారని వారు విమర్శించారు. దేశ వ్యాప్తంగా జనగణన చేపట్టినందున గత ఏడాది డిసెంబర్ నెలాఖరు నుంచి 2027 వరకు జిల్లాల, వారుడల విభజన చేయరాదని జనభా లెక్కల డైరెక్టర్ ఇదివరకే నోటిఫికేషన్ విడుదల చేశారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, పార్టీ అధ్యక్షుడు రాంచందర్ రావు గుర్తు చేశారు. విలేకరుల సమావేశంలో పార్టీ ముఖ్య అధికార ప్రతినిధి ఎన్.వి. సుభాష్, ఇతర నాయకులు తూళ్ళ వీరేందర్ గౌడ్, వెంకట్ రెడ్డి, సునీతా రెడ్డి, రవి నాయక్, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
జాతీయ గీతానికి ముందు వందేమాతరం తప్పనిసరి కొత్త ప్రొటోకాల్ ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం అన్ని పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాల్లో తప్పనిసరి వందేమాతరం ఆలపిస్తున్న సమయంలో ప్రతి ఒక్కరూ లేచి నిలబడాలి వందేమాతరం, జనగణమన ఆలపించేటప్పుడు అంతరాయం కలిగిస్తే మూడేళ్ల జైలుశిక్ష నాడు నెహ్రూ తొలగించిన భాగాలను కలిపి ఆరు చరణాల మాతృకను పాడాలని నిర్దేశం న్యూఢిల్లీ : జాతీయ గీతం వందేమాతరం ఆలాపనపై కేంద్ర హోం మంత్రిత్వశాఖ తాజాగా కీలక మార్గదర్శకాలు వెలువరించింది. వందేమాతరం ఆవిర్భావం జరిగి 150 సంవత్సరాలు అయిన నేపథ్యంలో కేంద్రంలోని బిజెపి సారధ్య ఎన్డిఎ ప్రభుత్వం వందేమాతరానికి విశేష ప్రాధాన్యత ఇచ్చిన విషయం తెలిసిందే. ఏడాది పాటు ఈ 150 ఏండ్ల వార్షికోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఇకపై బెంగాలీ కవి బంకిం చంద్ర ఛటోపాధ్యాయ విరచిత వందేమాతరం తప్పనిసరిగా పూర్తి ఆరుచరణాలతో కూడిన మాతృకను ఆలాపించాల్సి ఉంటుంది. ఇక మరో జాతీయ ప్రార్థనా గీతం అయిన జనగణమన , వందేమాతరం రెండూ పాడినప్పుడు ముందుగా వందేమాతరం ఆలాపించాల్సిందే అని హోం మంత్రిత్వశాఖ బుధవారం తమ అధికారిక ప్రకటనలో తెలిపింది. జనవరి 28వ తేదీన రూపొందించిన ఉత్తర్వులను ఇప్పుడు వెలువరించారు. మొత్తం 3 నిమిషాల పది సెకండ్ల నిడివి ఉండే వందేమాతరం నిజ భాగాన్ని మొత్తం ఆరు చరణాలతో కూడుకుని ఉన్న గీతాన్నే పాడాల్సి ఉంటుంది. ఈ నిర్థిష్ట నిబందనను పాటించి తీరాల్సిందే అని స్పష్టం చేశారు. వందేమాతరంలోని చివరి నాలుగు చరణాలను అప్పట్లో నెహ్రూ ప్రభుత్వం దేశ లౌకిక వ్యవస్థను పరిగణనలోకి తీసుకుని తొలిగించింది. అయితే ఇప్పుడు మొత్తం ఆరు చరణాల వందేమాతరం గీతాన్ని అధికారిక మూల మాతృకగా నిర్థారించడం జరిగింది. ఈ పూర్తి స్థాయి జాతీయ గీతాన్ని ఎప్పుడూ వెలువరించినా విన్పించాల్సి ఉంటుందని ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వ అధికారిక కార్యక్రమాలు , రాష్ట్రపతి ప్రవేశానికి ముందు, త్రివర్ణ పతాకం ఎగురవేత, గవర్నర్ల ప్రసంగాల నేపథ్యంలో ఈ మొత్తం ఆరు చరణాల జాతీయ గీతాన్ని ఆలాపించాల్సి ఉంటుందని ఉత్తర్వుల్లో తెలిపారు. జాతీయ గీతాలాపన దశలో తప్పనిసరిగా అంతా లేచి నిలబడి ఉండాలనే నిబంధనను మరింత కట్టుదిట్టం చేశారు. అయితే సినిమా హాళ్లలో జాతీయ గీతం విన్పిస్తే ప్రేక్షకులు లేచి నిలబడాల్సిన అవసరం లేదు. సినిమా ప్రదర్శనకు అంతరాయం ఏర్పడటం లేదా గందరగోళానికి దారితీయడం జరుగుతుంది. దీని వల్ల గౌరవం కన్నా ఇతర సమస్యలు వస్తాయని గుర్తించి తగు జాగ్రత్తలు తీసుకున్నారు. జనగణమన, వందేమాతరం ఆలపించే సమయంలో ఎవరైనా అంతరాయం కలిగిస్తే మూడేళ్ల జైలు శిక్ష విధించే అవకాశం ఉంది. విద్యాసంస్థలు ప్రత్యేకించి స్కూళ్లు వందేమాతరంతోనే ఆరంభం కావాల్సి ఉంటుంది. వందేమాతరం మాతృకను జాతీయ జెండా ఎగురవేసేప్పుడు, అధికారిక సాంస్కృతిక ప్రదర్శనలప్పుడు , లేదా ప్రభుత్వ ఉత్సవాలప్పుడు , కవాతులప్పుడు ఆలాపించాల్సి ఉంటుంది. బహిరంగంగా జాతీయ గీతం ఆలాపించినప్పుడు అది అందరికీ విన్పించేలా తగు ఏర్పాట్లు చేయాల్సి ఉంటుంది. పూర్తి స్థాయి జాతీయ గీతం ప్రతిని అవసరం అయిన వారికి కరపత్రాల ద్వారా అందించాల్సి ఉంటుంది. ప్రతిసారి జాతీయ గీతాన్ని సంగీత వాయిద్యాల సాయంతో విన్పించాల్సిన అవసరం లేదు. సామూహిక రీతిలో జాతీయ గీతాలాపన దశలో అంతా తప్పనిసరిగా సరైన పద్ధతులు పాటించాల్సిందే. జాతీయ గీతం వందేమాతరం, జాతీయ ప్రార్థనా గీతం జనగణమన ఆలాపన లేదా విన్పించడానికి సంబందించి విద్యాసంస్థలు తగు ఏర్పాట్లు చేసుకుని తీరాలి. అదే విధంగా జాతీయ జెండా పట్ల కూడా సరైన గౌరవం ఏర్పడేలా చర్యలు తప్పనిసరిగా ఉండాల్సిందే. 1950 జనవరి 24వ తేదీన అప్పటి రాజ్యాంగ అసెంబ్లీలో జనగణమన పదాల, సంగీత రూపకల్పన ప్రతిని జాతీయ ప్రార్థనా గీతంగా ఖరారు చేశారు. ఇక వందేమాతరం గీతం భారత స్వాతంత్య్రోద్యమంలో చారిత్రక పాత్ర పోషించినందున ఈ గీతానికి కూడా సముచిత ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించారు. వందేమాతరం, జనగనమణలకు సమాన గౌరవం కల్పించారు.
తొలి విడతగా 50 ఎకరాల భూమిని సేకరించాలని ప్రభుత్వం నిర్ణయం నోటిఫికేషన్ జారీ మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మూసీ పునరుజ్జీవానికి ముందడుగు పడింది. ఈ మేరకు మూసీ రివర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నదీ పరివాహక ప్రాంతాల అభివృద్ధికి ప్రభుత్వం భూసేకరణ ప్రక్రియను అధికారికంగా ప్రారంభించా లని నిర్ణయించింది. అందులో భాగంగా మూసీరివర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ బుధవారం నోటిఫికేషన్ను జారీ చేసింది. అందులో భాగంగా తొలి విడతగా 50 ఎకరాల భూమిని సేకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ప్రాజెక్టులో భాగంగా రంగారెడ్డి జిల్లాలోని గోల్కొండ, గండిపేట మండలాల పరిధిలో సుమారు 50 ఎకరాలకు పైగా భూమిని ప్రభుత్వం సేకరించనుంది. సర్వే నంబర్లు, గ్రామాల వారీగా పూర్తి జాబితాను అధికారులు ఇప్పటికే ప్రకటించారు. ఫేజ్ ఏ1 కింద హిమాయత్సాగర్ నుంచి గాంధీ సరోవర్ వరకు ఫేజ్ ఏ1 కింద హిమాయత్ సాగర్ నుంచి గాంధీ సరోవర్ వరకు 9.2 కిలోమీటర్లు, ఫేజ్ ఏ2లో ఉస్మాన్ సాగర్ నుంచి గాంధీ సరోవర్ వరకు 11.8 కిలోమీటర్ల పరిధిలో అధికారులు భూసేకరణను చేపట్టనున్నారు. భూములను కోల్పోతున్న యజమానులకు ప్రభుత్వం భరోసా ఇచ్చిం ది. ప్రస్తుత మార్కెట్ విలువ ఆధారంగా భూ యజమానులకు తగిన నష్టపరిహారం చెల్లించనున్న ట్లుగా స్పష్టం చేసింది. అయితే, ఈ భూసేకరణపై ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే, నిర్ణీత గడువులోగా సంబంధిత అధికా రులకు లిఖితపూర్వకంగా సమర్పించాలని ఈ నోటిఫికేషన్లో ప్రభుత్వం సూచించింది. ఆయా యజమానులు తమ హక్కుల పత్రాలు (పట్టాలు, ఆధార్ కార్డు, బ్యాంక్ ఖాతా వివరాలు) నిర్దేశిత సమయంలో సమర్పించాలని ప్రభుత్వం ఆదేశించింది. సర్వే నంబర్లు, గ్రామాల వారీ గా పూర్తి జాబితాను కూడా అధికారులు ఇప్పటికే ప్రకటించారు. ల్యాండ్ అక్విజేషన్ యాక్ట్ 2013 ప్రకారం ఈ భూసేకరణ ప్రక్రియను అధికారులు చేపట్టనున్నారు. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజ్గిరి జిల్లాల పరిధిలో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్- మల్కాజ్గిరి జిల్లాల పరిధిలో ఈ అభివృద్ధి పనులు జరగనున్నాయి. గండిపేట నుంచి గౌరెల్లి వరకు సుమారు 55 కిలోమీటర్ల పరిధిలోని మొత్తం 14 మండలాలు, 46 గ్రామాల పరిధిలో దశలవారీగా ప్రభుత్వం ఈ అభివృద్ధి పనులు చేపట్టనుంది. మూసీ నది శుద్ధీకరణతో పాటు, ఇరువైపులా పర్యాటక కేంద్రాలు, ఉద్యానవనాలు, అంతర్జా తీయ ప్రమాణాలతో కూడిన మౌలిక సదుపాయాలను కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది. భూసేక రణ ప్రక్రియ వేగవంతం కావడంతో త్వరలోనే క్షేత్రస్థాయిలో నిర్మాణ పనులు ప్రారంభమయ్యే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
ప్రాథమిక కీలో 17 ప్రశ్నల్లో తప్పులు ఎన్ని బోనస్ మార్కులు కలుస్తాయో అని విద్యార్థుల్లో ఉత్కంఠ మనతెలంగాణ/హైదరాబాద్ : జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్(జెఇఇ) మెయిన్ ఫలితాలు 16న విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ మేరకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టిఎ) జెఇఇ మెయిన్ ఫలితాల విడుదలకు రంగం సిద్ధం చేసింది. ఉదయం తుది కీ, సాయంత్రం ఫలితాలు విడుదల చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇటీవల జెఇఇ మెయిన్ పేపర్-1 ప్రాథమిక కీ, విద్యార్థుల రెస్పాన్స్ షీట్ను ఎన్టిఎ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ కీపై అభ్యంతరాలు స్వీకరించగా, తుది కీ ని విడుదల చేయనున్నారు. కాగా, ఇటీవల విడుదలైన జెఇఇ మెయిన్ ప్రాథమిక కీలో దాదాపు 17 ప్రశ్నల్లో తప్పులు ఉన్నట్లు ప్రముఖ కోచింగ్ సంస్థలు పేర్కొన్నాయి. ఈ నేపథ్యంలో తుది కీపై విద్యార్థులు, తల్లిదండ్రుల్లో ఉత్కంఠ నెలకొంది. తుది కీలో ఎన్ని ప్రశ్నలు తొలగించి బోనస్ మార్కులు కలిసే అవకాశం ఉందనే చర్చ జరుగుతోంది. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం జెఇఇ మెయిన్ తుది విడత పరీక్షకు దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది. ఈ నెల 25వ తేదీ వరకు విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
మనతెలంగాణ/హైదరాబాద్: పరిపాలనా సౌలభ్యం కోసం పలువురు ఐఏఎస్, నాన్-క్యాడర్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. దీనికి సంబంధించి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు జీఓ నంబర్ 202, 204 ద్వారా ఈ బదిలీ ఉత్తర్వులను జారీ చేశారు. ప్రస్తుతం ఎస్సీ అభివృద్ధి శాఖ కార్యదర్శిగా ఉన్న జ్యోతి బుద్ధ ప్రకాష్ను సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్గా ప్రభుత్వం నియమించింది. ఇప్పటి వరకు అక్కడ పూర్తి అదనపు బాధ్యతల్లో ఉన్న డి.కృష్ణ భాస్కర్ను ఆ బాధ్యతల నుంచి ప్రభుత్వం తప్పించింది. ఇక, సీనియర్ ఐఏఎస్ అధికారి సభ్యసాచి ఘోష్కు ప్రస్తుతం ఉన్న బాధ్యతలతో పాటు, ఎస్సీ అభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా, కమిషనర్గా ఆయన పూర్తి అదనపు బాధ్యతలను నిర్వహించనున్నారు. గిరిజన సంక్షేమ శాఖ బాధ్యతల్లో కూడా ఆయన కొనసాగనున్నారు. సీనియర్ ఐఏఎస్ సందీప్ కుమార్ సుల్తానియాకు ప్లానింగ్ విభాగంతో పాటు తెలంగాణ రిమోట్ సెన్సింగ్ అప్లికేషన్ సెంటర్ (టిజిఆర్ఏసి) డైరెక్టర్ జనరల్గా అదనపు బాధ్యతలు అప్పగించారు. దివ్య దేవరాజన్ పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి కమిషనర్గా అదనపు బాధ్యతలు చేపట్టనున్నారు. మంత్రి శ్రీధర్బాబు ఓఎస్డీగా ఉన్న రఘురామ్ శర్మను పరిశ్రమల శాఖ ప్రత్యేక కార్యదర్శిగా అదనపు బాధ్యతల్లో నియమించారు. ఆర్వి కర్ణన్, జిహెచ్ఎంసి కమిషనర్గా కొనసాగనుండగా, శ్రీజన, జిహెచ్ఎంసి అదనపు కమిషనర్ నుంచి సైబరాబాద్ మున్సిపల్ కమిషనర్గా బదిలీ అయ్యారు. టి.వినయ్కృష్ణారెడ్డి, అదనపు కమిషనర్ నుంచి మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్గా బదిలీ అయ్యారు. ప్రజావాణి రాష్ట్ర నోడల్ అధికారిగా కాత్యాయనీ దేవి, బదిలీ అయ్యారు. రాష్ట్ర ఫైనాన్స్ కార్పొరేషన్ జేఎండిగా కాత్యాయని దేవికి అదనపు బాధ్యతలు అప్పగించారు. జలమండలి జేఎండిగా మయాంక్ మిట్టల్, ఐఏఎస్ నియమితులయ్యారు. వేరే శాఖకు రంగారెడ్డి డిఆర్ బదిలీ జిహెచ్ఎంసీ యూసిడి అదనపు కమిషనర్గా పనిచేస్తున్న ఎస్.పంకజను మల్కాజ్గిరి హెచ్ఎండబ్ల్యూఎస్ అండ్ ఎస్బి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా నియమించారు. పోస్టింగ్ కోసం వేచి చూస్తున్న సామ్రాట్ అశోక్ నామను హైదరాబాద్ హెచ్ఎండబ్ల్యూఎస్ అండ్ ఎస్బీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా నియమించారు. ఉపాధి, శిక్షణ శాఖలో అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్న కె.శశికిరణాచారి లోక్భవన్ సంయుక్త కార్యదర్శిగా (జాయింట్ సెక్రటరీగా) నియమించారు. స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖలో రంగారెడ్డి జిల్లా రిజిస్ట్రార్గా ఉన్న ఎం.సంతోష్ను సైబరాబాద్ హెచ్ఎండబ్ల్యూఎస్ అండ్ ఎస్బి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ప్రభుత్వం బదిలీ చేసింది. స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖలో డిఆర్గా పనిచేస్తున్న సమయంలో ఈయనపై అనేక అవినీతి ఆరోపణలు రావడంతో సంతోష్ ఆ శాఖ నుంచి హెచ్ఎండబ్ల్యూఎస్ అండ్ ఎస్బికి ప్రభుత్వం బదిలీ చేసినట్టుగా తెలిసింది. మెట్రోవాటర్బోర్డులో పనిచేసే ఓ ఉన్నతాధికారికి ఈయన సమీప బంధువు కావడంతో సంతోష్రెడ్డి ఇక్కడకు బదిలీ చేయించుకున్నారని, రానున్న రోజుల్లో ఈయన ఐఏఎస్ కావాలన్న ఉద్ధేశ్యంతోనే డిపార్ట్మెంట్ మార్చుకున్నారని ఆయన సన్నిహితులు పేర్కొంటుండడం విశేషం. అయితే, ఈ బదిలీ ఉత్తర్వులు తక్షణమే అమల్లోకి వస్తాయని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణా రావు ఈ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
మున్సిపోల్స్ లో కాంగ్రెస్ పార్టీదే హవా పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్స్ సర్వే ఫలితాలు ఏడు కార్పొరేషన్లలో ఐదు కాంగ్రెస్, రెండింటిలో బీజేపీ 166 మున్సిపాల్టీలలో 70 శాతం కాంగ్రెస్కే కార్పొరేషన్లలో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ మున్సిపాల్టీలలో కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ 70 శాతం కైవసం చేసుకోనున్న కాంగ్రెస్ పోలైన ఓట్లలో కాంగ్రెస్ పార్టీకి 36 శాతం బీఆర్ఎస్ కు 29.7 శాతం, బీజేపీకి 19.3 శాతం, ఏఐఎంఐకు 2 శాతం మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రవ్యాప్తంగా బుధవారం జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగినట్టు పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్ సర్వే వెల్లడించింది. రాష్ట్రంలో 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లకు జరిగిన ఎన్నికలలో అధికార కాంగ్రెస్ పార్టీ తన సత్తా చాటినట్టు ఎగ్జిట్ పోల్ సర్వే వెల్లడించింది. పోలింగ్ సాయంత్రం 5 గంటలకు ముగిసిన అనంతరం ఎగ్జిట్ పోల్స్ ఫలితాలపై తన అంచనాలను విడుదల చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లకు నిర్వహించిన ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ తన హవా చాటుకున్నట్టు పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్ సర్వే పేర్కొంది. మొత్తంగా చూస్తే, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన మొదటి మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ తన పట్టును మరింత బిగించగా, మున్సిపల్ కార్పొరేషన్లలో అధికార కాంగ్రెస్ పార్టీకి బీజేపీ గట్టి పోటి ఇవ్వగా, మున్సిపాల్టీలలో మాత్రం ప్రధాన ప్రతిపక్ష బీఆర్ఎస్ గట్టి పోటి ఇచ్చినట్టు పీపుల్స్ పల్స్ పేర్కొంది. ఎన్నికలు నిర్వహించిన ఏడు మున్సిపల్ కార్పొరేషన్లలో నల్లగొండ, మహబుబ్ నగర్, మంచిర్యాల, రామగుండం, కొత్తగూడెం కార్పొరేషన్లను కాంగ్రెస్, కరీంనగర్, నిజమాబాద్ కార్పొరేషన్లను బీజేపీ కైవసం చేసుకునే అవకాశం ఉందని పీపుల్స్ సర్వే అంచనా వేసింది. అయితే ఈ ఏడు కార్పొరేషన్లలో ఎక్కడ కూడా ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎ స్ గెలిచే అవకాశం లేదని కూడా పీపుల్స్ పల్స్ సర్వే తేల్చి చెప్పింది. కాగా నిజామాబాద్, కరీంనగర్, మహబూబ్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్లలో ఎంఐఎం పార్టీ కింగ్ మేకర్ పాత్ర పోషించబోతుందని పేర్కొంది. రామగుండంలో కాంగ్రెస్ 30---34, బీఆర్ఎస్ 16---20, బీజేపీ 3---6, ఇతరులు 4--7 వార్డులు గెలుపొందే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఎగ్జిట్ పోల్ సర్వే అంచనాల ప్రకారం& మహబూబ్ నగర్ లో కాంగ్రెస్ 26---30, బీఆర్ఎస్ 18--22, బీజేపీ 6-8, ఎంఐఎం 2--4, ఇతరులు 0-1 వార్డులు గెలుపొందే అవకాశం ఉందని పేర్కొంది. నల్లగొండలో కాంగ్రెస్ 21--26, బీఆర్ఎస్ 8--12, బీజేపీ 6--10, ఎంఐఎం 2--4, ఇతరులు 1--2 వార్డులు గెలుపొందే అవకాశం ఉన్నట్టు పేర్కొంది. మంచిర్యాలలో కాంగ్రెస్ 39-43, బీఆర్ఎస్ 8--12, బీజేపీ 6--9, ఇతరులు 1---2 వార్డులు గెలుపొందే అవకాశం ఉందని పేర్కొంది. కొత్తగూడెంలో కాంగ్రెస్ 28--34, బీఆర్ఎస్ 7-9, సీపీఐ 14--16, ఇతరులు 2--4 వార్డులు గెలుపొందే అవకాశం ఉందని పేర్కొంది. కాగా నిజామాబాద్ కార్పొరేషన్లో బీజేపీ 26--31, కాంగ్రెస్ 10--16, బీఆర్ఎస్ 2--4, ఎంఐఎం 8--12, ఇతరులు 1--2 వార్డులు గెలుపొందే అవకాశం ఉన్నట్టు పేర్కొంది. అలాగే కరీంనగర్ కార్పొరేషన్లో బీజేపీ 24--29, కాంగ్రెస్ 14--16, బీఆర్ఎస్ 10--12, ఎంఐఎం 6--9, ఇతరులు 1--3 వార్డులు గెలుపొందే అవకాశం ఉందని పేర్కొంది. మున్సిపాల్టీలలోనూ కాంగ్రెస్దే హవా రాష్ట్రవ్యాప్తంగా 116 మున్సిపాల్టీలకు జరిగిన ఎన్నికలలో అధికారం కాంగ్రెస్ పార్టీ 68--76 మున్సిపాల్టీలను, ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ 29----36 మున్సిపాలిటీలను, బీజేపీ 3-5,ఎంఐఎం 0-1 గెలుచుకునే అవకాశం ఉన్నట్టు పీపుల్స్ పల్స్ తన సర్వే లో పేర్కొంది.కాంగ్రెస్ పార్టీకి 36 శాతం, బీఆర్ఎస్ కు 29.7 శాతం, బీజేపీకి 19.3 శాతం, ఏఐఎంఐకు 2 శాతం ఓట్లు వచ్చే అవకాశం ఉన్నట్టు పీపుల్స్ పల్స్ సర్వే తెలిపింది.
ఎన్నికల్లో హస్తం హవా కొనసాగింది: టిపిసిసి చీఫ్
మన తెలంగాణ/హైదరాబాద్ః మున్సిపల్ ఎన్నికల్లో తమ పార్టీ (హస్తం గుర్తు) హవా కొనసాగిందని, పట్టణ ప్రాంత ఓటర్లు తమకు పట్టం కట్టారని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బి. మహేష్ కుమార్ గౌడ్ ధీమా వ్యక్తం చేశారు. తొంబై శాతం మున్సిపాలిటీలు, అన్ని కార్పొరేషన్లనూ కైవసం చేసుకోబోతున్నామని మహేష్ కుమార్ గౌడ్ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి సారథ్యంలో రాష్ట్రంలో అమలవుతున్న ప్రజాపాలన ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు పట్టణ ఓటర్లు పట్టం కట్టారని ఆయన తెలిపారు. ప్రజల అవసరాలను గుర్తించి తీసుకుంటున్న వేగవంతమైన నిర్ణయాలు, పారదర్శక పరిపాలన, సామాజిక న్యాయానికి కట్టుబడి ఉండడడం వల్ల ప్రజలు తమ పార్టీ అభ్యర్థులకు ఓట్లు వేశారని ఆయన వివరించారు. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో మౌలిక వసతుల అభివృద్ధి, రోడ్లు, డ్రైనేజీలు, తాగు నీటి సదుపాయాలు, పారిశుద్ధ వ్యవస్థ మెరుగుదలతో ప్రజలు సంతోషంగా ఉన్నారని ఆయన తెలిపారు. ఈ ఎన్నికల ద్వారా ప్రజలు తమ పార్టీపై ఉంచిన విశ్వాసాన్ని దృష్టిలో పెట్టుకుని మరింత బాధ్యతగా పని చేయాలని ఆయన పార్టీ శ్రేణులకు సూచించారు. ప్రజలు ఇచ్చిన ఈ మద్దతు తమ బాధ్యతను మరింత పెంచిందని, ప్రతి మున్సిపాలిటి, ప్రతి కార్పొరేషన్లో పారదర్శకంగా ప్రజాల భాగస్వామ్యంతో అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తామని మహేష్ కుమార్ గౌడ్ హామీ ఇచ్చారు. ప్రభుత్వంపై ప్రతిపక్షాలు చేసిన విమర్శలను ప్రజలు విశ్వసించలేదని ఆయన తెలిపారు.
ఏఐసిసి అగ్రనేతలతో భేటీ కానున్న సిఎం మల్లికార్జున ఖర్గేకు తాజా రాజకీయ పరిస్థితులు, మున్సిపల్ ఎన్నికల సరళిపై ముఖ్యమంత్రి నివేదిక నేడు కేంద్రమంత్రులను కలిసే అవకాశం మనతెలంగాణ/హైదరాబాద్: సిఎం రేవంత్ రెడ్డి బుధవారం మధ్యాహ్నాం ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. ఏఐసిసి అగ్రనేతలతో ఆయన భేటీ కానున్నట్టుగా తెలిసింది. ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఢిల్లీ పర్యటన పర్యటన హాట్ టాపిక్గా మారింది. మున్సిపల్ ఎన్నికల పోలింగ్ రోజే సిఎం రేవంత్ రెడ్డి హస్తినకు వెళ్లడం అటు కాంగ్రెస్ పార్టీలోనూ, రాజకీయ వర్గాల్లోనూ ఆసక్తిని రేకెత్తిస్తోంది. బుధవారం రాత్రి 7 గంటలకు పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో సిఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. మల్లికార్జున ఖర్గేకు రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులు, మున్సిపల్ ఎన్నికల సరళిపై సిఎం రేవంత్రెడ్డి నివేదిక అందజేసినట్టుగా తెలుస్తోంది. అదేవిధంగా కేబినెట్ విస్తరణపై కూడా మరోసారి చర్చించినట్టుగా సమాచారం. దీంతోపాటు కార్పొరేషన్ చైర్మన్ పదవులపై కూడా అగ్రనేతలతో సిఎం మాట్లాడినట్టుగా తెలిసింది. ఇటీవల కేంద్ర బడ్జెట్ ప్రవేశ పెట్టిన నేపథ్యంలో గురువారం కేంద్ర మంత్రులతో భేటీ అయ్యి రాష్ట్రానికి రావాల్సిన పెం డింగ్ నిధులు, కృష్ణా, గోదావరి నీటి మళ్లీంపు ప్రాజెక్టుల పురోగతిపై చర్చించే అవకాశం ఉందని సమాచారం. అందులో భాగంగా రైల్వే, ఎరువులు, రసాయనాలు, జలవనరుల శాఖ మంత్రులతో సిఎం భేటీ అయ్యే అవకా శం ఉన్నట్టుగా తెలిసింది. దీంతోపాటు మూసీ ప్రాజెక్టు సుందరీకరణ కోసం కేంద్రాన్ని నిధులు కోరే అవకాశం ఉందని సమాచారం. కొడంగల్లో ఓటు హక్కును వినియోగించుకున్న సిఎం బుధవారం ఉదయం సిఎం రేవంత్ రెడ్డి తన సొంత నియోజకవర్గమైన కొడంగల్లో ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ మేరకు ఆయన స్థానిక జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో ఓటు వేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు అత్యంత శక్తివంతమైన ఆయుధ మని, పట్టణాల అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఓటు వేయాలని పిలుపునిచ్చారు. మరోవైపు సిఎం పర్యటన నేపథ్యంలో కొడంగల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. వికారాబాద్ జిల్లా కలెక్టర్, ఎస్పీ పోలింగ్ సరళిని పర్యవేక్షించారు.

28 C