తేమ వచ్చిన 24 గంటల్లోనే ధాన్యం కొనుగోలు…
తేమ వచ్చిన 24 గంటల్లోనే ధాన్యం కొనుగోలు… అనధికార మిల్లర్లకు ధాన్యం పంపితే
తెలంగాణలో రియల్ ఎస్టేట్ రంగం ఇప్పుడు పుంజుకుంది: ఎమ్మెల్యే యెన్నం
మనతెలంగాణ/హైదరాబాద్: కాంగ్రెస్ పాలనలో తెలంగాణ ముఖచిత్రం మార్చే దిశగా అడుగులు పడ్డాయని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. అసెంబ్లీ సిఎల్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన ప్రభుత్వం సాధించిన విజయాలను, భవిష్యత్ ప్రణాళికల గురించి ఆయన వివరించారు. గత ప్రభుత్వం వదిలివెళ్లిన ఆర్థిక సంక్షోభం నుంచి రాష్ట్రాన్ని గట్టెక్కించేందుకు రూ. 24,000 కోట్ల రీ-స్ట్రక్చరింగ్తో ఆర్థిక వ్యవస్థను మళ్లీ గాడిలో పెట్టామని ఆయన తెలిపారు. మందగించిన రియల్ ఎస్టేట్ రంగం ఇప్పుడు పుంజుకుందని, ప్రజల కొనుగోలు శక్తి పెరగడంతో వాహనాల విక్రయాలు కూడా భారీగా పెరిగాయని ఆయన గుర్తుచేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు కేవలం పేదలకు సాయం చేయడమే కాకుండా, రాష్ట్ర ఆర్థిక చక్రం తిరిగేలా చేస్తున్నాయని యెన్నం తెలిపారు. తెలంగాణను గ్లోబల్ డెస్టినేషన్గా మార్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని ఆయన తెలిపారు. భారత్ ఫ్యూచర్ సిటీ రాష్ట్రానికి కొత్త ఆర్థిక ఇంజన్గా మారబోతోందన్నారు. గ్రీన్ ప్లానింగ్, క్లీన్ టెక్నాలజీతో ప్రపంచ స్థాయి వసతులతో దీనిని నిర్మిస్తున్నామని, మూసీ నది ప్రక్షాళన ద్వారా హైదరాబాద్కు కొత్త అందం రావడమే కాకుండా, టూరిజం, ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. యూఏఈ సహా ప్రపంచ వేదికలపై తెలంగాణకు గుర్తింపు పెరిగిందని, గ్లోబల్ కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు క్యూ కడుతున్నాయని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 4.5 లక్షల ఇళ్ల లక్ష్యంతో ఇందిరమ్మ ఇళ్ల పథకం వేగంగా సాగుతోందని యెన్నం తెలిపారు. ఇప్పటికే 2,34,000 ఇళ్ల నిర్మాణ ప్రక్రియ మొదలైందని, దీనివల్ల గ్రామీణ ప్రాంతాల్లో మేస్త్రీలు, కార్మికులకు భారీగా ఉపాధి దొరుకుతూ గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతోందన్నారు. 28 నెలల కాంగ్రెస్ పాలనలో అటు అభివృద్ధి, ఇటు సంక్షేమం జోడెద్దుల తరహాలో సాగుతూ తెలంగాణ జీడిపి వృద్ధికి బాటలు వేస్తున్నాయని యెన్నం శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు.
వడదెబ్బ బాధితులకు తక్షణ వైద్య సహాయం అందించాలి
వడదెబ్బ బాధితులకు తక్షణ వైద్య సహాయం అందించాలి 108ఉమ్మడి జిల్లా మేనేజర్ సామ్రాట్
బిఆర్ఎస్పై చేసిన విమర్శలకు సమాధానం చెప్పాలి: పిసిసి చీఫ్
జీవన్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ 14 సార్లు బి-ఫామ్ ఇచ్చింది జీవన్ రెడ్డి విమర్శలను ప్రజలు పట్టించుకునే పరిస్థితిలో లేరు కాంగ్రెస్ను విమర్శించే ముందు.. గతంలో బిఆర్ఎస్పై చేసిన విమర్శలకు సమాధానం చెప్పాలి -పిసిసి అధ్యక్షుడు మహేశ్కుమార్ గౌడ్ మనతెలంగాణ/హైదరాబాద్: జీవన్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ 14 సార్లు బి-ఫామ్ ఇచ్చిందని పరిస్థితులను బట్టి ముందుకు వెళ్లాలని, జీవన్ రెడ్డి విమర్శలను ప్రజలు పట్టించుకునే పరిస్థితిలో లేరని, సిఎం రేవంత్ రెడ్డి పోవాలని చెప్పడానికి జీవన్ రెడ్డి ఎవరని పిసిసి అధ్యక్షుడు మహేశ్కుమార్ గౌడ్ ప్రశ్నించారు. కాంగ్రెస్ను విమర్శించే ముందు జీవన్ రెడ్డి గతంలో బిఆర్ఎస్పై చేసిన విమర్శలకు సమాధానం చెప్పాలన్నారు. గురువారం గాంధీ భవన్లో మహేశ్ కుమార్ గౌడ్ మీడియాతో మాట్లాడుతూ బిఆర్ఎస్, బిజెపి వేర్వేరు కాదని ఈ రెండు పార్టీలు రేపైనా కలుస్తాయన్నారు. బిజెపి ఆధ్వర్యంలో ఎవరూ బాగుపడలేదని మార్పు వచ్చింది కాబట్టి బిఆర్ఎస్ పోయిందని పిసిసి అధ్యక్షుడు అన్నారు.
రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు చంద్రుపట్ల సునీల్ రెడ్డికి సన్మానం
రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు చంద్రుపట్ల సునీల్ రెడ్డికి సన్మానం మంథని, ఆంధ్రప్రభ :
Ap Cm New Style : జనం కోసం.. .జనంతో Andhra Prabha Top Story
Ap Cm New Style : జనం కోసం.. .జనంతో Andhra Prabha
IPL 2026: కోల్ కతాపై బౌలింగ్ ఎంచుకున్న లక్నో
ఐపిఎల్ 2026లో భాగంగా ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్ కతా నైట్ రైడర్స్, లక్నో సూపర్ గెయింట్స్ జట్లు తలపడేందుకు సిద్ధమయ్యాయి. ఇరుజట్ల మధ్య మరికాసేపట్లో రసవత్తర పోరు ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన లక్నో జట్టు బౌలింగ్ ఎంచుకుని, కోల్ కతాను ముందుగా బ్యాటింగ్ కు ఆహ్వానించింది. గత మ్యాచ్ కు దూరమైన కెకెఆర్ ఆల్ రౌండర్ సునీల్ నరైన్ తిరిగి జట్టులోకి వచ్చాడు. వరుస ఓటములతో సతమతమవుతున్న కెకెఆర్ ఈ మ్యాచ్ లోనైనా గెలిచి టోర్నీలో బోణి కొట్టాలని పట్టుదలగా కనిపిస్తోంది. జట్లు: కోల్కతా నైట్ రైడర్స్ (ప్లేయింగ్ XI): అజింక్యా రహానే (సి), ఫిన్ అలెన్, కామెరాన్ గ్రీన్, అంగ్క్రిష్ రఘువంశీ (w), రింకు సింగ్, రోవ్మన్ పావెల్, రమణదీప్ సింగ్, అనుకుల్ రాయ్, సునీల్ నరైన్, నవదీప్ సైనీ, కార్తీక్ త్యాగి లక్నో సూపర్ జెయింట్స్ (ప్లేయింగ్ XI): మిచెల్ మార్ష్, ఐడెన్ మార్క్రామ్, రిషబ్ పంత్(w/c), నికోలస్ పూరన్, అబ్దుల్ సమద్, ముకుల్ చౌదరి, మణిమారన్ సిద్ధార్థ్, అవేష్ ఖాన్, మహమ్మద్ షమీ, దిగ్వేష్ సింగ్ రాఠీ, ప్రిన్స్ యాదవ్
వివాహ వార్షికోత్సవం సందర్భంగా పండ్ల పంపిణీ…
వివాహ వార్షికోత్సవం సందర్భంగా పండ్ల పంపిణీ… టేకుమట్ల, ఆంధ్రప్రభ : భూపాలపల్లి జిల్లా
వినతి పత్రానికి స్పందించిన సింగరేణి అధికారులు
వినతి పత్రానికి స్పందించిన సింగరేణి అధికారులు మంథని, ఆంధ్రప్రభ : దుబ్బపల్లి గ్రామ
Video : Deputy Speaker Raghu Rama Krishna Raju Special Interview
The post Video : Deputy Speaker Raghu Rama Krishna Raju Special Interview appeared first on Telugu360 .
విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణించాలి
విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణించాలి మంథని మున్సిపల్ చైర్మన్ వోడ్నాల శ్రీనివాస్
మార్క్ ఫెడ్ ద్వారా మొక్కజొన్న కొనుగోలు ఎప్పుడు..?
మార్క్ ఫెడ్ ద్వారా మొక్కజొన్న కొనుగోలు ఎప్పుడు..? ఈసారైనా మొక్కజొన్నలు కొనుగోలు చేస్తారా?
BJP : పొత్తుతో ప్రమాదమే.. ప్రయోజనం లేదు.. ఒంటరి పోరుకు సిద్ధమవుతున్న కమలం
తెలంగాణలో బీజేపీ ఇక ఒంటరిపోరుకే సిద్ధమవుతుంది
వీసీ.హెచ్.స్కూలుకు వితరణ…. పాయకాపురం, ఆంధ్రప్రభ : అజిత్ సింగ్ నగర్ ప్రాంతంలోని వివేకానంద
కార్మికులతో రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి సహపంక్తి భోజనాలు..
కార్మికులతో రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి సహపంక్తి భోజనాలు.. రణస్థలం, ఆంధ్రప్రభ :
ప్రతీ కార్మికుడు దేశానికి ఒక విలువైన ఆస్థి
ప్రతీ కార్మికుడు దేశానికి ఒక విలువైన ఆస్థి దేశ అభివృద్ధికి పరిశ్రమలు ఎంతో
జగన్ మోహన్ రెడ్డిపై మంత్రి అచ్చెన్నాయుడు సంచలన కామెంట్ చేశారు.
శేష జీవితంలో కెసిఆర్తో పని చేసే అవకాశం వచ్చింది: జీవన్ రెడ్డి
జగిత్యాల: కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన సీనియర్ నేత, మాజీ మంత్రి జీవన్ రెడ్డి బిఆర్ఎస్ పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించారు. గురువారం ఆయన్ను బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ కలిశారు. ఈ సందర్భంగా జీవన్ రెడ్డి మాట్లాడుతూ.. శేష జీవితంలో కెసిఆర్తో కలిసి పని చేసే అవకాశం వచ్చిందని అన్నారు. బిఆర్ఎస్లో చేరాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. బిఆర్ఎస్తో కలిసి పని చేస్తే.. రాష్ట్ర భవిష్యత్కు పాటుపడవచ్చని పేర్కొన్నారు. ‘‘27 నెలలుగా చాలా క్షోభ అనుభవించాను. కాంగ్రెస్కు రాజీనామా చేసినప్పుడు.. భావోద్వేగానికి గురయ్యాను. బిఆర్ఎస్ కంటే మెరుగైన పాలన అందిస్తారని కాంగ్రెస్కు ఓటేశారు. కాంగ్రెస్ రెండేళ్ల పాలనలో రాష్ట్రం తిరోగమన దిశలో నడిచింది. 2014లోనే కెసిఆర్ నాయకత్వంలో పని చేసే అవకాశం వచ్చింది. అయినా కూడా కాంగ్రెస్లోనే కొనసాగాను. రాష్ట్ర అవసరాల కోసం ఇప్పుడు బిఆర్ఎస్తో కలిసి పని చేస్తా’’ అని జీవన్ రెడ్డి స్ఫష్టం చేశారు.
ఇరిగేషన్ అధికారులపై చర్యలు తీసుకోవాలి..
ఇరిగేషన్ అధికారులపై చర్యలు తీసుకోవాలి.. మంథని, ఆంధ్రప్రభ : మత్స్యకారులను మంథని మండలం
అల్లూరి జిల్లాలో విషాదం.. ముగ్గురి మృతి
అల్లూరి సీతారామరాజు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది
జగన్ “మావిగన్ జోకర్” : వైఎస్ షర్మిల
వైఎస్ జగన్ పై కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల తీవ్ర విమర్శలు చేశారు
ఆరోగ్య రంగంలో విప్లవాత్మక మార్పులు..
ఆరోగ్య రంగంలో విప్లవాత్మక మార్పులు.. టీబీ హారేగా.. దేశ్ జీతేగా నినాదంతో మున్ముందుకు..ఆరోగ్య
Forbesganj | ఇద్దరు బలి… Forbesganj | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ :
Chandrababu : జగన్ ను అరెస్ట్ చేయడం నాకు నిమిషం పట్టదు
వైసీపీ అధినేత వైఎస్ జగన్ పై ముఖ్యమంత్రి చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు
కిడ్నీ వ్యాధితో వ్యక్తి మృతి మృతుడి కుటుంబాన్ని ఆదుకోవాలని సిపిఎం డిమాండ్ ఎ.కొండూరు,
పారిశుద్ధ్యం పరిశుభ్రతపై అవగాహన
చౌటుప్పల్, ఆంధ్రప్రభ ; చౌటుప్పల్ మండల మహిళా సమాఖ్య భవనంలో గ్రామ సంఘ
జగన్కి పగుందని అమరావతి అభివృద్ధి ఆగదు
జగన్కి పగుందని అమరావతి అభివృద్ధి ఆగదు ఎన్టీఆర్ జిల్లా టీడీపీ కార్యదర్శి పిళ్ళా
ముంపు గ్రామాలను తరలించి పునరావాసం కల్పిస్తాం
ముంపు గ్రామాలను తరలించి పునరావాసం కల్పిస్తాం మక్తల్, ఆంధ్రప్రభ ; భీమా ప్రాజెక్టులో
Pawan Kalyan Urges Youth to Become a Force for Change at AU Centenary Event
Andhra Pradesh Deputy Chief Minister Pawan Kalyan called on students to emerge as a powerful force that can transform systems and shape the future of the nation, while speaking at the centenary mega cultural fest of Andhra University in Visakhapatnam. Addressing the gathering, Pawan Kalyan said that youth must move beyond personal goals and think […] The post Pawan Kalyan Urges Youth to Become a Force for Change at AU Centenary Event appeared first on Telugu360 .
ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు ఐదు గంటలు క్లోజ్
తిరువనంతపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఐదు గంటలు మూసివేశారు
రైతులకు పట్టాదార్ పాసు పుస్తకాలు పంపిణీ..
గొట్లూరు గ్రామపంచాయతీలో 1,149 మంది రైతులకు పట్టాదార్ పాసు పుస్తకాలు పంపిణీవిశాలాంధ్ర ధర్మవరం;; మండల పరిధిలోని గొట్లూరు గ్రామపంచాయతీలో ప్రభుత్వ, కలెక్టర్ ఆదేశాల మేరకు 1,149 మంది రైతులకు పట్టాదార్ పాసు పుస్తకాలను తహసిల్దార్ సురేష్ బాబు ఆధ్వర్యంలో పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సురేష్ బాబు మాట్లాడుతూ రాజముద్ర తో కూడిన, ప్రభుత్వం పంపిణీ చేసిన పట్టాదారు పాసుపుస్తకాలు అర్హులైన రైతులకు, రీ సర్వేలో భాగంగా పంపిణీ చేయడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా తాసిల్దార్ సురేష్ […] The post రైతులకు పట్టాదార్ పాసు పుస్తకాలు పంపిణీ.. appeared first on Visalaandhra .
ఏసీబీ వలలో అంతర్గాం రెవెన్యూ ఇన్స్పెక్టర్
ఏసీబీ వలలో అంతర్గాం రెవెన్యూ ఇన్స్పెక్టర్ గోదావరిఖని, ఆంధ్రప్రభ ; పెద్దపల్లి జిల్లా
నిర్లక్ష్యానికి పరాకాష్ట –సర్వీసు రోడ్డుకు అడ్డంగా చేన్లోకి రోడ్డు
విశాలాంధ్ర-రాప్తాడు(అనంతపురం జిల్లా) : మండల సమీపంలోని అశోక్ లేలాండ్ ఎదురుగా ఉన్న పొలాల్లో ఏర్పాటు చేసుకున్న ఓ ప్రైవేట్ షెడ్డుకు వెళ్లేందుకు ఏకంగా సర్వీస్ రోడ్డుకు అడ్డంగా భారీగా మట్టి మేటలు వేశారు. నిబంధనలకు విరుద్ధంగా సర్వీస్ రోడ్డును మూసివేస్తూ ఇలా మట్టి తోలడం అధికారుల నిర్లక్ష్యానికి పరాకాష్టగా నిలుస్తోంది. దీనివల్ల అటుగా వెళ్లే కార్లు, ద్విచక్ర వాహనాలు వెళ్లడానికి వీలులేక ప్రమాదాలకు గురవుతున్నాయి. సర్వీస్ రోడ్లు ఆక్రమణకు గురికావడం, ఉన్న రోడ్డు గుంతలమయం కావడంతో వాహనదారులు […] The post నిర్లక్ష్యానికి పరాకాష్ట – సర్వీసు రోడ్డుకు అడ్డంగా చేన్లోకి రోడ్డు appeared first on Visalaandhra .
Minister |పొంగులేటి మంత్రిలా వ్యవహరించడం లేదు..
Minister | పొంగులేటి మంత్రిలా వ్యవహరించడం లేదు.. Minister | ఆంధ్రప్రభ, వెబ్
ഫാക്ട് ചെക്ക്: ഇറാൻ - യുഎസ് മധ്യസ്ഥതയിൽ പാകിസ്താനെ പ്രകീർത്തിച്ച് അമിത് ഷാ? പ്രചാരണം വ്യാജം
പാകിസ്താൻ അഖണ്ഡ ഭാരതത്തിൻ്റെ ഭാഗമാണെന്നും പാക് ജയം ഇന്ത്യയുടേതാണെന്നും അമിത് ഷാ പറഞ്ഞെന്നാണ് പ്രചാരണം
బేబీ బంప్తో ఉష మరోసారి తండ్రి కాబోతున్న జేడీ వాన్స్ #JDVance #UshaVance #BreakingNews #ViralVideo
వందేమాతర గీతములో భారతదేశ గొప్పతనం తెలుస్తుంది..
బ్రిలియంట్ హై స్కూల్ కరెస్పాండెంట్ సివి. శేషువిశాలాంధ్ర ధర్మవరం : వందేమాతర గీతములో భారతదేశ గొప్పతనము తెలుస్తుందని బ్రిలియంట్ హై స్కూల్ కరెస్పాండెంట్ సివిశేషు తెలిపారు. ఈ సందర్భంగా పాఠశాలలో బంకిం చంద్ర చటర్జీ వర్ధంతి వేడుకలను పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు నడుమ ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా చటర్జీ చిత్రపటానికి పూలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం శేషు మాట్లాడుతూ పసిపిల్లల నుంచి వృద్దుల దాకా గొప్ప స్ఫూర్తిని, ఉద్యమకాంక్షను వందేమాతరం రగిలించింది అని తెలిపారు. […] The post వందేమాతర గీతములో భారతదేశ గొప్పతనం తెలుస్తుంది.. appeared first on Visalaandhra .
గొట్లూరులో స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు
– మంత్రి సత్య కుమార్ యాదవ్ తక్షణ స్పందనవిశాలాంధ్ర ధర్మవరం;; ధర్మవరం నియోజకవర్గంలోని గొట్లూరు గ్రామ ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మరియు వైద్య విద్య శాఖామాత్యులు, ధర్మవరం ఎమ్మెల్యే సత్య కుమార్ యాదవ్ తక్షణ చర్యలు తీసుకోవడం జరిగింది. గొట్లూరు గ్రామ ప్రధాన రహదారిపై స్పీడ్ బ్రేకర్స్ లేకపోవడంతో ప్రమాదాలు సంభవించే అవకాశం ఉందని గ్రామ ప్రజలు, బీజేపీ నాయకుడు ,సింగిల్ విండో డైరెక్టర్ గొడ్డిటి వెంకటేష్ కలిసి […] The post గొట్లూరులో స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు appeared first on Visalaandhra .
రాయలసీమ హక్కులపై 12 ఏళ్లుగా సాగుతున్న మోసం..
రాయలసీమ హక్కులపై 12 ఏళ్లుగా సాగుతున్న మోసం.. రాయలసీమ ప్రాంతాన్ని రాయలసీమ నాయకులు
తహసిల్దార్ కార్యాలయం వద్ద చలివేంద్రం ఏర్పాటు..
తొర్రూరు టౌన్, ఆంధ్రప్రభ : తహసిల్దార్ కార్యాలయానికి వివిధ పనుల కోసం వచ్చే
ప్రాణం తీసిన సెల్ఫీ మోజు.. జతపాతంలో పడి మగ్గురు మృతి
అనంతగిరి: సెల్ఫీ మోజు ముగ్గరి నిండు ప్రాణాలను బలిగొంది. అల్లూరి జిల్లా అనంతగిరి మండలం మూలగుమ్మిలో సెల్ఫీ దిగుతతూ నలుగురు బాలికలు జలపాతం లో పడిపోయారు. ఈ ప్రమాదంలో ముగ్గు బాలికలు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో బాలిక అంజలి పరిస్థితి విషమంగా ఉంది. అంజలిని అనంతగిరి మండలం లుంగపర్తి ఆసుపత్రికి తరలించారు. మృతులు త్రిష (17), రత్నకుమారి (16), పవిత్ర(16)ను హుకుంపేట మండలం జుంబువలస వాసులుగా గుర్తించారు. ఇటీవలే వీరంతా ఇంటర్మీడియట్ పరీక్షలు రాశారు.
Waterfall |ముగ్గురి ప్రాణాలు తీసింది
Waterfall | ముగ్గురి ప్రాణాలు తీసింది Waterfall | అల్లూరి జిల్లా, ఆంధ్రప్రభ
మంథని, ఆంధ్రప్రభ : విద్యార్థుల హక్కుల సాధన కోసం కాంగ్రెస్ విద్యార్థి విభాగమైన
ఘనంగా గ్రాడ్యుయేషన్ డే వేడుకలు..
నిజామాబాద్ స్పోర్ట్స్, ఆంధ్రప్రభ ; ఆర్మూర్ లోని విశాఖ నగర్ లో గల
24 నెలలుగా కొనసాగుతున్న అక్రమ అరుణ గోదాం నిర్మాణం..
24 నెలలుగా కొనసాగుతున్న అక్రమ అరుణ గోదాం నిర్మాణం.. మేడ్చల్, ఆంధ్రప్రభ :
Grocery Store |సింహం మాస్క్ ధరించి…
Grocery Store | సింహం మాస్క్ ధరించి… Grocery Store | ఆంధ్రప్రభ,
నీటి సంరక్షణకు జిల్లా యంత్రాంగం కట్టుబాటు…
నీటి సంరక్షణకు జిల్లా యంత్రాంగం కట్టుబాటు… 100 రోజుల ప్రత్యేక యాక్షన్ ప్లాన్
10 లక్షల వ్యయంతో ఇందిరమ్మ కాలనీలో సంస్కృతి సేవా సమితి ఆర్వో ప్లాంట్ ప్రారంభం
విశాలాంధ్ర ధర్మవరం::పట్టణంలోని ఇందిరమ్మ కాలనీ ప్రజల దశాబ్దాల తాగునీటి కష్టాలకు శాశ్వత పరిష్కారం లభించింది. మంత్రి శ్రీ సత్యకుమార్ యాదవ్ స్థాపించిన సంస్కృతి సేవా సమితి ఆధ్వర్యంలో 10 లక్షల రూపాయల భారీ వ్యయంతో ఏర్పాటు చేసిన అత్యాధునిక ఆర్వోప్లాంట్ ఇప్పుడు ప్రజలకు అందుబాటులోకి వచ్చింది.ఈ అభివృద్ధి కార్యక్రమాన్ని మంత్రి సతీమణి త్రివేణి స్వయంగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా త్రివేణి మాట్లాడుతూ.. కాలనీ ప్రజలు శుద్ధమైన తాగునీటి కోసం పడుతున్న ఇబ్బందులను గమనించిన మంత్రి వెంటనే […] The post 10 లక్షల వ్యయంతో ఇందిరమ్మ కాలనీలో సంస్కృతి సేవా సమితి ఆర్వో ప్లాంట్ ప్రారంభం appeared first on Visalaandhra .
చిన్నముత్తేవి గ్రామపంచాయతీ కార్యదర్శి సస్పెన్షన్
చిన్నముత్తేవి గ్రామపంచాయతీ కార్యదర్శి సస్పెన్షన్ కూచిపూడి – ఆంధ్రప్రభ : కృష్ణా జిల్లా
Rao Bahadur: Satya Dev and Deepa glow in vintage look
Rao Bahadur is emerging as a highly interesting film, set to showcase Satya Dev in a never-seen-before character. After a title glimpse that made a lasting impact, the team is ready to unveil the first single, O Sundari, on April 15th. The excitement surrounding the movie is steadily growing among film lovers. Much of this […] The post Rao Bahadur: Satya Dev and Deepa glow in vintage look appeared first on Telugu360 .
ఐదు రోజుల జోరుకు బ్రేక్… భారీ నష్టాల్లో మార్కెట్లు
గత ఐదు రోజులుగా లాభాల జోరు చూపిన దేశీయ స్టాక్ మార్కెట్లకు గురువారం బ్రేక్ పడింది. అంతర్జాతీయంగా పెరుగుతున్న చమురు ధరలు, అమెరికా-ఇరాన్ కాల్పుల విరమణపై నెలకొన్న అనిశ్చితి ఇన్వెస్టర్ల సెంటిమెంట్ను దెబ్బతీశాయి. దీంతో మదుపరులు లాభాల స్వీకరణకు మొగ్గుచూపగా, సూచీలు భారీ నష్టాల్లో ముగిశాయి.వివరాల్లోకి వెళితే, సెన్సెక్స్ 931.25 పాయింట్లు పతనమై 76,631.65 వద్ద ముగిసింది. నిఫ్టీ 222.25 పాయింట్లు నష్టపోయి 23,775.10 వద్ద స్థిరపడింది. ట్రేడింగ్ సెషన్ ఆద్యంతం అమ్మకాల ఒత్తిడి కొనసాగింది. జియో […] The post ఐదు రోజుల జోరుకు బ్రేక్… భారీ నష్టాల్లో మార్కెట్లు appeared first on Visalaandhra .
Andhra Prabha Smart Edition |TS|రేవంత్ ఫెయిల్/పల్లాకు ఝలక్
ఆంధ్రప్రభ స్మార్ట్ ఎడిషన్ 09-04-2026, 4.00PM ts రేవంత్ ఫెయిల్.. కేసీఆర్ను
అమ్మ భాషే కంటి చూపు… భారతీయతే మన అసలైన గుర్తింపుమాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య
Andhra Prabha Smart Edition |AP|పక్కాగా పాస్బుక్కులు /కేంద్ర సచివాలయం
ఆంధ్రప్రభ స్మార్ట్ ఎడిషన్ 09-04-2026, 4.00PM ap తారుమారుకు చాన్స్ లేదు..
Ajith to Produce his Next Film
Tamil Superstar Ajith has been struggling to find a producer for his next film. His huge quote of remuneration made a couple of producers to take a back step. His next film which is tentatively titled #AK64 was planned to kick-start early this year but it was pushed. Finally, Ajith is stepping in to produce […] The post Ajith to Produce his Next Film appeared first on Telugu360 .
ప్రాణం తీసిన మటన్ ముక్క #MahabubabadDistrict #Telangana #ViralNews #PublicSafety #FoodAccident
జర్నలిజం ముసుగులో నిజమైన రాజకీయాలు తగునా..?
జర్నలిజం ముసుగులో నిజమైన రాజకీయాలు తగునా..? రాప్తాడు, ఆంధ్రప్రభ : నైతిక విలువలు
వన్యప్రాణుల జాడకు రోబో… విద్యార్థి ఆశ్రిత్ ప్రతిభ...#Innovation #StudentTalent #Robot
బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం అందజేత
గట్టుప్పల, ఆంధ్రప్రభ : మండల కేంద్రానికి చెందిన ఎరుకలి యాదయ్య (61) అనారోగ్యంతో
యువత స్వశక్తితో వ్యాపార రంగంలో రాణించాలి
యువత స్వశక్తితో వ్యాపార రంగంలో రాణించాలి చిట్యాల, ఆంధ్రప్రభ : నేటి యువత
రైల్వేలో డిజిటల్ విప్లవం…. రైల్ పార్సిల్ యాప్తో సత్వర సేవలు..పార్సిల్ సేవల్లో స్మార్ట్..డోర్
Chandrababu Takes a Dig at Jagan Over Amaravati Remarks
Andhra Pradesh Chief Minister N Chandrababu Naidu has strongly responded to recent remarks made by Y S Jagan Mohan Reddy on the Amaravati capital issue. He made it clear that Amaravati will remain the only capital of the state and there is no room for confusion. Naidu said that despite several attempts by the psycho(YSRCP) […] The post Chandrababu Takes a Dig at Jagan Over Amaravati Remarks appeared first on Telugu360 .
హర్మూజ్ జలసంధి నుంచి వెనక్కి మరలుతున్న నౌకలు
ఇరాన్, అమెరికా దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం నేపథ్యంలో మొదట ఇరాన్ హర్మూజ్ జలసంధిని తెరిచింది. కానీ లెబనాన్పై ఇజ్రాయెల్ దాడి నేపథ్యంలో పరిస్థితులు మరోసారి ఉద్రిక్తంగా మారియి. హర్మూజ్ జలసంధిని మళ్లీ మూసివేస్తున్నట్లు ఇరాన్ ప్రకటించింది. దీనితో జలసంధిని దాటేందుకు వచ్చిన నౌకలు తిరుగుముఖం పట్టాయి. ఈ మేరకు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి. అమెరికా, ఇరాన్ దేశాలు కాల్పుల విరమణను ప్రకటించిన తర్వాత పలు నౌకలు హర్మూజ్ జలసంధిని దాటాయి. గ్రీక్కు చెందిన […] The post హర్మూజ్ జలసంధి నుంచి వెనక్కి మరలుతున్న నౌకలు appeared first on Visalaandhra .
గాజులపల్లిలో అంగన్వాడీ అన్నప్రాసన కార్యక్రమం
మంథని రూరల్, ఆంధ్రప్రభ : మంథని మండలం గాజులపల్లి గ్రామంలో సర్పంచ్ కారెంగుల
యూజర్లకు యూట్యూబ్ షాక్.. ఇకపై 90 సెకన్లు భరించాల్సిందే..?
ఈ మధ్యకాలంలో ప్రముఖ వీడియో స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్ యూట్యూబ్ వాడని వాళ్లు లేరు అనడంలో అతిశయోక్తి లేదు. చిన్న నుంచి పెద్ద వరకూ అందరూ యూట్యూబ్ చూస్తూ టైమ్ పాస్ చేస్తారు. అయితే యూట్యూబ్ని స్మార్ట్ టివిలో చూసే యూజర్లకు యూట్యూబ్ పెద్ద షాక్ ఇచ్చింది. ఇకపై స్మార్ట్టివిలో సుదీర్ఘ అన్స్కిప్పబుల్ యాడ్స్ని తీసుకొచ్చేందుకు సిద్ధమవుతోంది. ఏకంగా 90 సెకన్ల వరకు స్కిప్ చేయలేని యాడ్స్ను ప్రయోగాత్మకంగా పరీక్షిస్తున్నట్లు తెలిసింది. ఆదాయాన్ని మరింత పెంచుకునేందుకు ఈ తరహా నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అయితే, దీనిపై యూట్యూబ్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇప్పటివరకు స్మార్ట్ టివిల్లో 30 సెకన్ల అన్స్కిప్పబుల్ యాడ్స్ మాత్రమే వస్తున్నాయి. దాని స్థానంలో 90 సెకన్ల పాటు ప్రకటనలు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా 20 నిమిషాల నుంచి 40 నిమిషాల నిడివి కలిగిన వీడియోలకు ఈ తరహా యాడ్స్ను పుష్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కొందరు యూజర్లకు 90 సెకన్ల యాడ్స్ కనిపిస్తున్నాయి. సంబంధిత ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఓ వైపు సాంప్రదాయ ప్రకటన దారులను ఆకర్షించడం.. మరోవైపు యాడ్స్ వద్దనుకునే యూజర్లను ప్రీమియం వైపు మళ్లిండమే లక్ష్యంగా ఈ మార్పు తీసుకువస్తున్నట్లు టెక్ నిపుణులు అంచనా వేస్తున్నారు. దీన్ని కేవలం స్మార్ట్ టివిలకే పరిమితం చేస్తారా? లేదంటే మొబైల్కూ వర్తింపజేస్తారా? చూడాలి మరి.
రైల్వే కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి
రైల్వే కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి బెల్లంపల్లి, ఆంధ్రప్రభ : బెల్లంపల్లిలో రైల్వే
చలివేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే బొజ్జు పటేల్
ఉట్నూర్, ఆంధ్రప్రభ ; ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలంలోని గంగన్నపేట్ లో కొత్తపల్లి
గో ఆరాధన ఉద్యమంలో అందరూ భాగస్వాములు కావాలి
గో ఆరాధన ఉద్యమంలో అందరూ భాగస్వాములు కావాలి నిజామాబాద్ ప్రతినిధి, ఆంధ్రప్రభ :
gold silver price|గోల్డ్, సిల్వర్ రేట్ ఢమాల్
gold silver price| గోల్డ్, సిల్వర్ రేట్ ఢమాల్ ఆంధ్రప్రభ వెబ్డెస్క్ :
జీవన్రెడ్డి సిఎంను విమర్శించడం సరికాదు: మహేశ్కుమార్ గౌడ్
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ నుంచి రాజీనామా చేసిన సీనియర్ నేత జీవన్ రెడ్డి సిఎం రేవంత్ రెడ్డిని విమర్శించడం సరికాదని టిపిసిసి అధ్యక్షుడు మహేశ్కుమార్ గౌడ్ అన్నారు. గాంధీ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎమ్మెల్యేలు అంతా ఎన్నుకున్న వ్యక్తి సిఎం రేవంత్ అని అన్నారు. బిఆర్ఎస్, బిజెపి వేర్వేరు కాదని భవిష్యత్తులో ఆ రెండు పార్టీలు కలిసిపోతాయని పేర్కొన్నారు. మంత్రి పొంగులేటిపై చేస్తున్న విమర్శలకు ఆధారాలు ఉంటే చర్చకు సిద్ధమని, హరీశ్రావు వద్ద ఆధారాలు ఉంటే తీరుకురావాలని అన్నారు. నియోకవర్గాల పునర్విభజనకు సంబంధించి ఇప్పుడు చేసే పద్ధతికి తాము వ్యతిరేకమని స్సష్టం చేశారు. దక్షిణ భాతర్కు అన్యాయం జరగకూడదనే తాము వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు. జనాభా ఆధారంగా పునర్విభజన చేస్తే దక్షిణ భారతదేశం నష్టపోతుందని అన్నారు.
నేడు రాష్ట్రస్థాయి జిమ్నాస్టిక్ పోటీలకు జిల్లా జట్ల ఎంపికలు
నిజామాబాద్ స్పోర్ట్స్, ఆంధ్రప్రభ : రాష్ట్రస్థాయి సబ్ జూనియర్ జిమ్నాస్టిక్స్ పోటీలు మరియు
సైబర్ మోసగాళ్ల చేతిలో మోసపోయిన జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి #PallaRajeshwarReddy
Electric Shock |కరెంట్ షాక్తో….
Electric Shock | కరెంట్ షాక్తో…. Electric Shock | ఆంధ్రప్రభ, వెబ్
వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను వినియోగించుకోండి: సర్పంచులు
జుక్కల్ (కామారెడ్డి), ఆంధ్రప్రభ : వరి ధాన్యం కొనుగోలు కేంధ్రలను వరిధాన్యం రైతులందరు
సీఎం ఆదేశాల మేరకు ఇంటింటికి శుద్ధ జలం…
సీఎం ఆదేశాల మేరకు ఇంటింటికి శుద్ధ జలం… డోన్ నియోజకవర్గం లో కొత్తబురుజు
ఆ వ్యాఖ్యలపై వైసీపీ సమరభేరి.. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన వైసీపీ ఎమ్మెల్సీ…
రెండున్నరేళ్లగా ఎందుకు భూమిని స్వాధీనం చేసుకోలేదు: హరీష్ రావు
హైదరాబాద్: అనుమతులు లేకుండా నడుపుతున్నారని రాఘవ కనస్ట్రక్షన్ కు అధికారులు నోటీసులు ఇచ్చారని బిఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు తెలిపారు. సిఎం రేవంత్ రెడ్డి చేసింది తప్ప..మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చెప్పింది తప్ప..తెలియాలని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నాలుగు శాఖల అధికారులు 3 సార్లు నోటీసులు ఇచ్చారని, తమ కంపెనీకి మైన్ లేదని అసెంబ్లీలో ఎందుకు చెప్పలేదని, సిఎం తప్పు చెప్పారని మంత్రి పొంగులేటి ఎందుకు చెప్పలేదని హరీష్ రావు ప్రశ్నించారు. తమరు పొంగులేటి కాదని..పొంగులూటి అని ఎద్దేవా చేశారు. తమ మంత్రి కంపెనీలో జరిగిన అవినీతిని తమ అధికారులే గుర్తు పట్టారని అసెంబ్లీలో సిఎం చెప్పారని తెలియజేశారు. పేదల ఇళ్లపైకేనా హైడ్రా వెళ్తుందని, రెండున్నరేళ్లగా ఎందుకు భూమిని స్వాధీనం చేసుకోలేదని మండిపడ్డారు. ప్రభుత్వ భూమి అయితే స్వాధీనం చేసుకోకుండా హైడ్రా ఏం చేస్తుంది? అని ప్రశ్నించారు. పొంగులేటి బాంబులు తుస్సుమన్నాయని హరీశ్ రావు దుయ్యబట్టారు.
సజావుగా పదో తరగతి మూల్యాంకనం..
సజావుగా పదో తరగతి మూల్యాంకనం.. అత్యంత పారదర్శకంగా, జవాబుదారీతనంతో ప్రక్రియకేంద్రాన్ని తనిఖీ చేసిన
shruti haasan|సోషల్ మీడియా షేక్
shruti haasan| సోషల్ మీడియా షేక్ ఆంధ్రప్రభ వెబ్డెస్క్ : అందాల తార..
Andhra Pradesh : ఆది అసలు బాధ అదేనటగా? ఓపెన్ అయింది అందుకేనట
జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కూటమిలోని ప్రధాన నేతలను ఉద్దేశించి చేసినవేనని అర్థమవుతుంది
నవకార్ మహా మంత్రంతో మానసిక ప్రశాంతత…
నవకార్ మహా మంత్రంతో మానసిక ప్రశాంతత… జైనుల ప్రపంచ నవకార్ మహా మంత్ర
ప్రజా పాలనలో ప్రజల ఆరోగ్యానికి ప్రాధాన్యం
ప్రజా పాలనలో ప్రజల ఆరోగ్యానికి ప్రాధాన్యం పరకాల, ఆంధ్రప్రభ ; కాంగ్రెస్ ప్రజా
అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇండ్లు
అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇండ్లు కడెం, ఆంధ్రప్రభ ; తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో
Chandrababu |అమరావతిని వ్యతిరేకించిన పార్టీ వైసీపీ
Chandrababu | అమరావతిని వ్యతిరేకించిన పార్టీ వైసీపీ Chandrababu | ఆంధ్రప్రభ, వెబ్డెస్క్
బస్సే అంబులెన్స్గా…! స్టేషన్ ఘన్ పూర్, ఆంధ్రప్రభ : ప్రమాద సమయంలో మనుషుల
ప్రజారోగ్యానికే ప్రాధాన్యం.. నాణ్యమైన వైద్య సేవలు అందాల్సిందేరోగులకు అందించే సేవల్లో రాజీ ప్రసక్తే
ఆసుపత్రిలో నూతన బోరు ఏర్పాటు చేసిన సర్పంచ్
మర్రిగూడ, ఆంధ్రప్రభ : మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో మునుగోడు శాసన సభ్యులు
అనంతపురంలో మొహానికి పులి మాస్క్ ధరించి...దర్జాగా దొంతనం చేసిన దొంగ! #Anantapur#Pamidi#TheftCase
మరో వివాదంలో చిక్కిన ‘ధురంధర్-2’ సినిమా..
రణ్వీర్ సింగ్ హీరోగా వచ్చిన ‘ధురంధర్: ది రివేంజ్’. గతేడాది చివర్లో విడుదలైన ‘ధురంధర్’ సినిమాకు ఇది సీక్వెల్. అయితే రీసెంట్గా ఈ సినిమా కథ కాపీ కొట్టారు అంటూ సంతోష్ కుమార్ అనే దర్శకుడు ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. దీంతో చిత్ర దర్శకుడు ఆదిత్య ధర్ హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు తదుపరి విచారణ జరిగే వరకు ఈ విషయంపై మాట్లాడ వద్దని సంతోష్కు సూచించింది. తాజాగా ఈ ‘ధురంధర్’ సినిమా మరో వివాదంలో చిక్కుకుంది. ఈ సినిమాలో సంగీత దర్శకుడు సచ్దేవ్ కంపోజ్ చేసిన ‘హమ్ ప్యార్ కర్నే వాలే’ పాట వైరల్ అయింది. అయితే ఈ పాటను త్రిదేవ్(1989) చిత్రంలోని పాటనే రీమిక్స్ చేశారని త్రిమూర్తి ఫిల్మ్స్ ఆరోపిస్తూ కోర్టులో దావా వేసింది. ఈ సాంగ్కి సంబంధిచి పూర్తి హక్కులు తమ వద్దే ఉన్నాయని తెలిపింది. ఇదే చిత్రం నుంచి ఐకానిక్ పాట ‘ఓయ్ ఓయ్’ని కూడా ధురంధర్ 2లో రీమిక్స్ చేయడం విశేషం. దీంతో దర్శకుడు ఆదిత్య ధర్, బి62 స్టూడియోస్ దీనికి సమాధానం ఇవ్వాలని కోరింది. వెంటనే పాటను మూవీ నుంచి తొలగించాలని కోరింది. లేదంటే నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేసింది.
Vijayawada Terror Case Reveals: Women Targeted in Online Radical Network
A worrying angle has come out in the Vijayawada terror links case. Investigators have found that women were being targeted and slowly drawn into extremist networks through social media. Officials say foreign handlers created a special group called “Khawateen” to attract women. Through Instagram and Telegram, they shared videos and messages to influence young people. […] The post Vijayawada Terror Case Reveals: Women Targeted in Online Radical Network appeared first on Telugu360 .

33 C