SENSEX
NIFTY
GOLD
USD/INR

Weather

32    C
... ...View News by News Source

ఇరాన్‌తో వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోవద్దు: పాకిస్థాన్‌కు అమెరికా వార్నింగ్

ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ పాకిస్థాన్ పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అమెరికా పాక్‌కు వార్నింగ్ ఇచ్చింది.

దిశా డైలీ 24 Apr 2024 10:29 am

రఘువీర్​రెడ్డి గెలుపునకు కృషి చేయాలి : కందూరు జైవీర్​రెడ్డి

రఘువీర్​రెడ్డి గెలుపునకు కృషి చేయాలి : కందూరు జైవీర్​రెడ్డి

v6 వెలుగు 24 Apr 2024 10:28 am

తెలంగాణలో వడదెబ్బతో ముగ్గురు మృతి

తెలంగాణలో వడదెబ్బతో ముగ్గురు మృతి

v6 వెలుగు 24 Apr 2024 10:26 am

సినీ ఫక్కీలో చైన్ స్నాచింగ్

సినీ ఫక్కీలో చైన్ స్నాచింగ్

v6 వెలుగు 24 Apr 2024 10:26 am

సూపర్ స్టైలిష్ లుక్ లో హీరోలను తలపిస్తున్న క్రికెటర్ విరాట్ కోహ్లీ!

సూపర్ స్టైలిష్ లుక్ లో హీరోలను తలపిస్తున్న క్రికెటర్ విరాట్ కోహ్లీ!

ఆసియ నెట్ న్యూస్ 24 Apr 2024 10:23 am

TS : నేటితో ముగియ‌నున్నహనుమాన్​ జ‌యంతి వేడుక‌లు

కొండ‌గ‌ట్టులో గ‌త మూడు రోజులు కొన‌సాగుతున్న హ‌నుమాన్ చిన్న జ‌యంతి వేడుక‌లు నేటితో ముగియ‌నున్నారు. ఈనేప‌థ్యంలో స్వామివారిని ద‌ర్శించుకునేందుకు దీక్షాప‌రులు తెల్ల‌వారు జామును ఆల‌యానికి త‌ర‌లివస్తున్నారు. స్వామివారి ద‌ర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. అంతరాలయంలో స్వామిని పండ్లతో అలంకరించారు. దీక్షామండపంలో మాలవిరమణ చేసిన భక్తులు కోనేరులో పుణ్యస్నానాలు ఆచరించి స్వామిని దర్శించుకుని తిరుగు ప్రయాణమయ్యారు. దర్శనానికి రెండు గంటలకు పైగా సమయం పట్టింది. నేటితో హనుమాన్ చిన్న జయంతి వేడుకలు ముగుస్తాయి. అంజన్నను ఎండోమెంట్ కమిషనర్ హనుమంతరావు, ఎమ్మెల్యే […]

ప్రభ న్యూస్ 24 Apr 2024 10:23 am

దారులన్నీ సలేశ్వరం వైపే .. రెండో రోజు పోటెత్తిన భక్త జనం

దారులన్నీ సలేశ్వరం వైపే .. రెండో రోజు పోటెత్తిన భక్త జనం

v6 వెలుగు 24 Apr 2024 10:22 am

రేపు నామినేషన్లకు ఆఖరు తేదీ.. అనపర్తి సీటు మాత్రం?

అనపర్తి నుంచి మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి బీజేపీలో చేరి పోటీ చేస్తారని మొన్నటి వరకూ ప్రచారం జరిగింది.

తెలుగు పోస్ట్ 24 Apr 2024 10:21 am

అసెంబ్లీ స్పీకర్​ ​గడ్డం ప్రసాద్ పై ఈసీకి బీజేపీ ఫిర్యాదు

అసెంబ్లీ స్పీకర్​ ​గడ్డం ప్రసాద్ పై ఈసీకి బీజేపీ ఫిర్యాదు

v6 వెలుగు 24 Apr 2024 10:20 am

హనుమాన్ జయంతి రోజు మద్యం అమ్మకాలు.. 448 లీటర్లు స్వాధీనం

హనుమాన్ జయంతి రోజు మద్యం అమ్మకాలు.. 448 లీటర్లు స్వాధీనం

v6 వెలుగు 24 Apr 2024 10:18 am

లారీని ఢీకొట్టిన కారు: ముగ్గురు మృతి

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నెల్లూరు జిల్లా కావలి ముసునూరు టోల్ ప్లాజా సమీపంలో బుధవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. లారీనీ ఓవర్ టేక్ చేయిబోయి ముందు వెళ్తున్న మరో లారీని కారు ఢీకొట్టడంతో ముగ్గురు ఘటనా స్థలంలోనే చనిపోయారు. ఈ ప్రమాదంలో ఇద్దరు తీవ్రంగా గాయపడడంతో ఆస్పత్రికి తరలించారు. మృతులు పశ్చిమగోదావరి జిల్లా కొయ్యలగూడెంకు చెందిన జ్యోతి కళ్యాణి, రాజి, కుమార్‌లుగా గుర్తించారు.

మన తెలంగాణ 24 Apr 2024 10:16 am

నీ బూబ్స్ అదుర్స్ అన్న నెటిజన్.. బిగ్‌బాస్ బ్యూటీ రియాక్షన్ ఇదే! పోస్ట్ వైరల్

టాలీవుడ్ నటి శ్వేతావర్మ పలు చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటించింది. ఆ తర్వాత బిగ్‌బాస్ షోలో పాల్గొని ఫుల్ క్రేజ్ తెచ్చుకుంది.

దిశా డైలీ 24 Apr 2024 10:15 am

యూ ట్యూబ్ స్టోరీ రైటర్ ​సూసైడ్

యూ ట్యూబ్ స్టోరీ రైటర్ ​సూసైడ్

v6 వెలుగు 24 Apr 2024 10:15 am

KCR and Ys Jagan : కేసీఆర్ కామెంట్స్ జగన్ కు నష్టం తెస్తాయా? అదనపు ఓట్లు తెచ్చిపెడతాయా?

కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు జగన్ కు ఏమేరకు ఉపయోగపడతాయన్న చర్చ ఏపీ పాలిటిక్స్ లో నడుస్తుంది

తెలుగు పోస్ట్ 24 Apr 2024 10:13 am

ఫేక్ బుకింగ్ లలతో నీళ్ల దోపిడీ

ఫేక్ బుకింగ్ లలతో నీళ్ల దోపిడీ

v6 వెలుగు 24 Apr 2024 10:12 am

చిన్న పిల్లలను ఏసీ, కూలర్ల ముందు ఎక్కువ సేపు ఉంచుతున్నారా?

వేసవి కాలం మొదలవ్వడంతో ఎయిర్ కండిషనర్లు ఇళ్లలో పనిచేయడం ప్రారంభిస్తాయి

దిశా డైలీ 24 Apr 2024 10:10 am

నాగయ్య మృతి పార్టీకి తీరని లోటు : సీఎం రేవంత్ రెడ్డి

నాగయ్య మృతి పార్టీకి తీరని లోటు : సీఎం రేవంత్ రెడ్డి

v6 వెలుగు 24 Apr 2024 10:10 am

బోన్​ మ్యారో సర్జరీతో తలసేమియాకు చెక్

బోన్​ మ్యారో సర్జరీతో తలసేమియాకు చెక్

v6 వెలుగు 24 Apr 2024 10:09 am

MDK : ప్రజా సేవకుడిగా వొస్తున్నా… ఆశీర్వదించాలి… ఎంపీ అభ్య‌ర్థి వెంక‌ట్రామిరెడ్డి

నంగునూరు, ఏప్రిల్ 24(ప్ర‌భ‌న్యూస్‌): ప్రజా సేవకోసమే రాజకీయాల్లోకి వొస్తున్నా.. కొనాయపల్లి వెంకటేశ్వర స్వామి సాక్షి గా ప్రమాణంగా చెబుతున్న గెలిచిన నెల రోజుల్లో 100 కోట్లతో ట్రస్టు ఏర్పాటు చేస్తానని మెదక్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి, మాజీ కలెక్టర్, ఎమ్మెల్సీ పి. వెంకట్రామిరెడ్డి పేర్కొన్నారు. బీఆర్ఎస్ సెంటిమెంట్ ఆలయం నంగునూరు మండలంలోని కొనాయపల్లి శ్రీ వెంకటేశ్వరాలయంలో స్వామి వారి వద్ద నామినేషన్ పత్రాలపై సంతకాలు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ మాజీ సీం […]

ప్రభ న్యూస్ 24 Apr 2024 10:06 am

పవన్​ కల్యాణ్​ ఆస్తులు..రూ.114.76 కోట్లు..అప్పులు రూ.64 కోట్లు

పవన్​ కల్యాణ్​ ఆస్తులు..రూ.114.76 కోట్లు..అప్పులు రూ.64 కోట్లు

v6 వెలుగు 24 Apr 2024 10:05 am

రోజూ ఒక స్పూన్ పరగడుపన నెయ్యి తింటే జరిగేది ఇదే..!

మందికి కడుపులో మంట, గ్యాస్ తదితర సమస్యలు ఉంటాయి. వాటన్నింటనీ.. ఒక్క స్పూన్ నెయ్యి చిటికెలో తగ్గించేస్తుంది. అంతేకాకుండా.. నెయ్యిలో ఉండే న్యూట్రియంట్స్ కూడా బాడీకి అందుతాయి. నెయ్యి ఆరోగ్యానికి చాలా మంచిది. దాదాపు మనం నెయ్యి ని ఏదో ఒక రూపంలో ఆహారంలో భాగం చేసుకొని తింటూ ఉంటాం. అయితే.. ఇదే నెయ్యిని ప్రతిరోజూ ఒక స్పూన్ కనుక పరగడుపున తింటే చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు. దీని వల్ల కలిగే ప్రయోజనాలేంటో ఓసారి చూద్దాం.. రోజూ ఉదయాన్నే బ్రేక్ ఫాస్ట్ చేయడం కంటే ముందే.. ఒక స్పూన్ నెయ్యి తింటే.. మీ జీర్ణ సమస్యలన్నీ మటుమాయం అవుతాయని నిపుణులు చెబుతున్నారు. చాలా మందికి కడుపులో మంట, గ్యాస్ తదితర సమస్యలు ఉంటాయి. వాటన్నింటనీ.. ఒక్క స్పూన్ నెయ్యి చిటికెలో తగ్గించేస్తుంది. అంతేకాకుండా.. నెయ్యిలో ఉండే న్యూట్రియంట్స్ కూడా బాడీకి అందుతాయి. నెయ్యిలో మీడియం చైన్ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఇవి.. మన మెటబాలిజం ఇంప్రూవ్ అవ్వడానికి సహాయపడతాయి. దాని వల్ల మన జీర్ణ వ్యవస్థ మొత్తం సక్రమంగా పని చేస్తుంది. మన శరీరానికి కావాల్సిన తక్షణ ఎనర్జీని కూడా అందిస్తుంది. చాలా మంది నెయ్యి తింటే బరువు పెరుగుతారు అనుకుంటారు. అది కూడా పరగడుపున నెయ్యి తింటే ఇంకేమైనా ఉందా అని భయపడతారు. కానీ.. పరగడుపున ఒక స్పూన్ నెయ్యి తింటే.. మీ బరువు పెరిగే సమస్యకు చెక్ పెట్టొచ్చు. ఇది.. మీ బరువును మేనేజ్ చేస్తుంది. అధిక బరువు పెరగకుండా కంట్రోల్ చేస్తూ ఉంటుంది. నెయ్యిలో ఉండే ఆరోగ్యకరమైన ఫ్యాట్స్.. మన కర్బ్ క్రేవింగ్స్ ని సంతృప్తి పరుస్తాయి. దీని వల్ల.. ఆ రోజంతా వేరే ఫుడ్స్ ఓవర్ గా తినాలనే కోరిక కలగదు. ఫలితంగా అధిక బరువును కంట్రోల్ చేయడానికి సహాయపడుతుంది. కీళ్ల నొప్పులు , నొప్పుల నుండి ఉపశమనం పొందడంలో నెయ్యి సహాయపడుతుందని నమ్ముతారు. నెయ్యిలో ఉండే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ మంటను తగ్గించడంలో సహాయపడతాయి. ఇది కణజాలం , కీళ్లపై కందెనగా పనిచేస్తుంది.రోగనిరోధక శక్తిని పెంచుతుంది.నెయ్యిలో కొవ్వులో కరిగే విటమిన్లు, ఖనిజాలు , యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇది ఆరోగ్యకరమైన ఎంపిక , రోగనిరోధక శక్తిని పెంచడానికి రెగ్యులర్ వినియోగం కోసం మంచిది. నెయ్యిలో ఉండే ఫ్యాట్స్.. మెదడు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. నెయ్యి అందించే న్యూట్రియంట్స్ కారణంగా.. బ్రెయిన్ సెల్స్ చాలా యాక్టివ్ గా పని చేస్తాయి. మెంటల్ హెల్త్ ని ఇంప్రూవ్ చేసుకోవాలి అనుకునేవారు పరగడుపున నెయ్యి తినడం అలవాటు చేసుకోవాలి. అంతేకాదు.. పరగడుపున నెయ్యి తినడం వల్ల.. మన బాడీలో నుంచి టాక్సిన్స్ ని బయటకు పంపేయవచ్చు. ఓవరాల్ గా మొత్తం ఆరోగ్యానికి ఇది చాలా మేలు చేస్తుంది. ఈ మధ్యకాలంలో చాలా మంది హార్మోనల్ బ్యాలెన్స్ తో బాధపడుతూ ఉంటారు. అలాంటివాళ్లు.. ఈ నెయ్యిని తీసుకోవడం మొదలుపెట్టాలి. చాలా వరకు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ సమస్యలు, దాని తాలుకా వచ్చే సమస్యలు కూడా తగ్గిపోతాయి.

ఆసియ నెట్ న్యూస్ 24 Apr 2024 10:02 am

కొండగట్టుకు పోటెత్తిన భక్తులు

కొండగట్టుకు పోటెత్తిన భక్తులు

v6 వెలుగు 24 Apr 2024 10:02 am

ధర్మం –మర్మం : అష్టగుణములు (2)(ఆడియోతో…)

మహాభారతంలోని అష్ట గుణములలో ‘దయ’ గూర్చి శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యుల వారి వివరణ…2.అపరే బంధు వర్గేవ మిత్రే ద్వేష్టరి వా సదాఆత్మవత్‌ వర్తనం యా స్యాత్‌ సా దయా పరి కీర్తితా ఇతరులను, బంధువర్గమును, మిత్రులను, శత్రువులను తన వలే చూచుకొనుట ‘దయ’ అనబడును. శ్రీమాన్‌ డాక్టర్‌ కండాడై రామానుజాచార్యులు…వాయిస్‌ ఓవర్‌ : గూడూరు శ్రీలక్ష్మి

ప్రభ న్యూస్ 24 Apr 2024 10:00 am

అదిలాబాద్లో కాంగ్రెస్ లోకి చేరికలు

అదిలాబాద్లో కాంగ్రెస్ లోకి చేరికలు

v6 వెలుగు 24 Apr 2024 9:59 am

మీరు ఎన్ని మంగళసూత్రాలు తెంచలేదు..? ప్రధాని మోడీపై షర్మిల సంచలన వ్యాఖ్యలు

ఎన్నికల వేళ కాంగ్రెస్‌పై ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలు దేశ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి.

దిశా డైలీ 24 Apr 2024 9:56 am

బీజేపీ పాలనలో అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలు : జైశంకర్​

బీజేపీ పాలనలో అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలు : జైశంకర్​

v6 వెలుగు 24 Apr 2024 9:55 am

Road Accident : నెల్లూరు జిల్లాలో ఘోర ప్రమాదం .. ముగ్గురి మృతి

నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లారీని కారు ఢీకొట్టడంతో ముగ్గురు అక్కడికక్కడే మరణించారు

తెలుగు పోస్ట్ 24 Apr 2024 9:54 am

బావర్చి రెస్టారెంట్​కు 25 వేల జరిమానా

బావర్చి రెస్టారెంట్​కు 25 వేల జరిమానా

v6 వెలుగు 24 Apr 2024 9:54 am

సుమ, ఉదయభాను, ఝాన్సీ ఎవ్వరినీ వదలకుండా..భ్రష్టు పట్టిస్తున్నారు, యాంకర్ వింధ్య సంచలన కామెంట్స్

టాలీవుడ్ లో యాంకర్స్ అందరూ వివిధ రకాల షోలతోదూసుకుపోతుంటే.. వింధ్య మాత్రం స్పోర్ట్స్ ఎంచుకున్నారు. ముఖ్యంగా క్రికెట్ మ్యాచ్ లు జరిగేటప్పుడు ఆమె హోస్ట్ గా చేస్తూ ఎంతో గుర్తింపు పొందారు. టాలీవుడ్ లో యాంకర్స్ అందరూ వివిధ రకాల షోలతోదూసుకుపోతుంటే.. వింధ్య మాత్రం స్పోర్ట్స్ ఎంచుకున్నారు. ముఖ్యంగా క్రికెట్ మ్యాచ్ లు జరిగేటప్పుడు ఆమె హోస్ట్ గా చేస్తూ ఎంతో గుర్తింపు పొందారు. స్పోర్ట్కి ఒక లేడీ యాంకరింగ్ చేయడం అది కూడా తెలుగులో చాలా అరుదనే చెప్పాలి. కానీ ఆ ఘనతనియాంకర్ వింధ్య సాధించారు. ఎంటర్టైన్మెంట్ రంగంలో మాత్రం వింధ్యకిఆశించిన స్థాయిలో అవకాశాలు రావడం లేదు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో యాంకర్ వింధ్య సంచలన వ్యాఖ్యలు చేసింది. సుమ లాంటి యాంకర్ అన్ని షోలని చుట్టేస్తూ.. ప్రీ రిలీజ్ ఈవెంట్స్లో కూడా ఆమె ఎక్కువగా కనిపిస్తున్నారు. దీని గురించి ఇంటర్వ్యూలో వింధ్యకియాంకర్ ప్రశ్న సంధించారు. వింధ్య ఆసక్తికర సమాధానం ఇచ్చింది. సుమ అక్క అంటే నాకు చాలా ఇష్టం. సుమక్కనికలసి నప్పుడల్లా ఆమెని సరదాగా సతాయిస్తుంటాం. మాకు కూడా కొన్ని షోలు వదలొచ్చు కదాని ఫన్నీగా అంటుంటాం. సుమక్కి ఎక్కువ ఆఫర్స్ వస్తున్న మాట నిజమే. కానీ ఒక వేళ ఆ ఆఫర్స్ మనకి వస్తే ఆమె లాగా మేనేజ్చేయగలమా అనేది కూడా మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. నిర్మాతలు ఎవరైనా అంత పెద్ద ఈవెంట్ చేస్తున్నప్పుడు యాంకరింగ్ చాలా ముఖ్యం అని భావిస్తారు. సుమక్క కి అంత రెమ్యునరేషన్ ఇచ్చి ఎందుకు ఆమెనే యాంకర్ గా పెట్టుకుంటారు ? ఆ పర్ఫెక్షన్ ఆమె చూపిస్తుంది.. ఎలాంటి మిస్టేక్ లేకుండా ఈవెంట్ ని నడిపిస్తుందనే కదా.. ఆమె లాగా ఫర్ఫెక్షన్చూపిస్తే అందరికీ అవకాశాలు వస్తాయి అని వింధ్య తెలిపింది. అయితే సుమ అక్క బిగినింగ్ లో ఇంత పర్ఫెక్షన్ చూపించిందా? అవకాశాలు వస్తుండడంతో నెమ్మదిగా ఆ టైమింగ్ నేర్చుకుంది. మరి ఇతర యాంకర్స్ కి అలా అవకాశాలు వస్తున్నాయా అనేది కూడా ప్రశ్నించుకోవాలి అని వింధ్య పేర్కొంది. ఏది ఏమైనా సుమ యాంకరింగ్ ని తాను ఎంజాయ్ చేస్తాననివింధ్య తెలిపింది. చాలా మంది యాంకర్స్ లో కొన్ని క్వాలిటీలు నాకు చాలా ఇష్టం. సుమ విషయానికి వస్తే ఆమె టైమింగ్, సమయస్ఫూర్తి అద్భుతం. ఆ టైమింగ్ ఎలా సాధ్యం అని ఆశ్చర్యం కలుగుతూ ఉంటుంది. ఇక ఉదయభాను గారి విషయానికి వస్తే.. ఇన్నేళ్ల నుంచి ఆమె యాంకర్ గా ఉంటున్నారు. ఆమె గ్లామర్, లుక్స్ చెక్కు చెదరలేదు. అలా మైంటైన్ చేయడం ఎలా సాధ్యం అని ఆశ్చర్యపోతుంటా. ఇక యాంకర్ ఝాన్సీ గారికి సమాజం పట్ల ఉండే నాలెడ్జ్ ఇంకెవరికీ లేదు. ఆమెతో కాస్త టైం స్పెండ్ చేస్తే లైఫ్ గురించి చాలా పాఠాలు నేర్చుకోవచ్చు అని వింధ్య తెలిపింది. అదే విధంగా మరికొందరు యాంకర్స్ ఉన్నారు. వారు బూతులు, డబుల్ మీనింగ్ డైలాగులతోనేపాపులర్ అవ్వాలనుకుంటారు. తెలుగు సరిగ్గా మాట్లాడలేరు. ఒక రకంగా చెప్పాలంటే వారంతాభ్రష్టు పట్టిస్తున్నారు అంటూ వింధ్య సంచలన వ్యాఖ్యలు చేసింది. బూతులని, డబుల్ మీనింగ్ కామెడీని వారు జనాలకి అలవాటు చేసేస్తున్నారాఅనే సందేహం కలుగుతున్నట్లు వింధ్య విరుచుకుపడింది. వింధ్య పరోక్షంగా జబర్దస్త్ యాంకర్స్ పై ఇలా సెటైర్లు వేసిందా అని నెటిజన్లు చర్చించుకుంటున్నారు.

ఆసియ నెట్ న్యూస్ 24 Apr 2024 9:53 am

స్థానిక ఎన్నికలకు ఏర్పాట్లు చేయండి

స్థానిక ఎన్నికలకు ఏర్పాట్లు చేయండి

v6 వెలుగు 24 Apr 2024 9:53 am

కాంగ్రెస్ లీడర్ నాగయ్య గుండెపోటుతో మృతి .. నివాళులర్పించిన ఎమ్మెల్యేలు

కాంగ్రెస్ లీడర్ నాగయ్య గుండెపోటుతో మృతి .. నివాళులర్పించిన ఎమ్మెల్యేలు

v6 వెలుగు 24 Apr 2024 9:51 am

ప్రచారంలో.. డప్పుకొడుతూ దుమ్ములేపుతున్న నందమూరి బాలయ్య

ప్రచారంలో.. డప్పుకొడుతూ దుమ్ములేపుతున్న నందమూరి బాలయ్య

ఆసియ నెట్ న్యూస్ 24 Apr 2024 9:49 am

2వేలు తగ్గిన ధర.. అస్సలు మిస్సవ్వొద్దు.. బంగారం, వెండి కొనేందుకు ఇదే మంచి ఛాన్స్..

అంతర్జాతీయంగా అనిశ్చిత పరిస్థితులు, ఇరాన్- ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తలు సహా యూఎస్ ఫెడరల్ రిజర్వ్ ప్రకటనలు బంగారం ధర పెరుగుదలకు కారణం. అయితే గత పది రోజుల్లో 10 గ్రాముల బంగారం ధర సుమారు రూ. 2వేలు పెరిగింది. నేడు బుధవారం 24న ప్రారంభ ట్రేడింగ్‌లో 24 క్యారెట్ల బంగారం ధర భారీగా పడిపోయింది, దింతో పది గ్రాముల ధర రూ. 72,150 వద్ద ట్రేడవుతోంది. ఇక వెండి ధర కూడా తగ్గి, ఒక కిలోకి రూ.82,900కి చేరింది. 22 క్యారెట్ల బంగారం ధర కూడా తగ్గి, 10 గ్రాములకి రూ. 66,140గా ఉంది. ముంబైలో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.66,140గా ఉంది. కోల్‌కతాలో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.66,140గా ఉంది. హైదరాబాద్‌లో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.66,140గా ఉంది. ఢిల్లీలో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.72,300, బెంగళూరులో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.72,150, చెన్నైలో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.73,090గా ఉంది. 0115 GMT నాటికి స్పాట్ గోల్డ్ 0.1 శాతం తగ్గి ఔన్స్‌కు $2,320.19 వద్ద ఉంది, ఏప్రిల్ 5 నుండి గత సెషన్‌లో కనిష్ట స్థాయికి చేరుకుంది. బులియన్ మార్చి నుండి ఏప్రిల్ ర్యాలీ ఏప్రిల్ 12న దాదాపు $400 పెరిగి ఆల్-టైమ్ గరిష్ట స్థాయి $2,431.29కి చేరుకుంది. స్పాట్ సిల్వర్ ఔన్స్‌కు 0.2 శాతం తగ్గి 27.24 డాలర్లకు, ప్లాటినం 0.3 శాతం పెరిగి 910.15 డాలర్లకు చేరుకోగా, పల్లాడియం 0.1 శాతం తగ్గి 1,018.50 డాలర్లకు చేరుకుంది. నేడు డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ. 83.28 వద్ద ఉంది. ముంబైలో పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.66,140 వద్ద ఉంది. కోల్‌కతాలో పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.66,140 వద్ద ఉంది. హైదరాబాద్‌లో పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.66,140 వద్ద ఉంది. ఢిల్లీలో పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.66,290, బెంగళూరులో పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.66,140, చెన్నైలో పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.66,990గా ఉంది. ఢిల్లీ, ముంబై, కోల్‌కతాలో కిలో వెండి ధర రూ.82,900గా ఉంది. హైదరాబాద్, చెన్నైలో కిలో వెండి ధర రూ.86,400గా ఉంది. విజయవాడ, విశాఖపట్టణంలలో కిలో వెండి రూ.90,000 పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు ఉదయం 8 గంటలకు చెందినవి. బంగారం, వెండి ధరలు ఎప్పుడైనా మారవచ్చు. దీనికితోడు ప్రాంతాల వారిగా పసిడి, వెండి ధరలు మారుతుంటాయి. అందువల్ల బంగారం కొనే సమయంలో ప్రత్యక్ష ధరలను ట్రాక్ చేయాలి. ఈ ధరలు gst ఇతర లేవీలు లేకుండా ఉన్నాయి.

ఆసియ నెట్ న్యూస్ 24 Apr 2024 9:47 am

పెండ్లి పేరిటరూ.1.80 కోట్లు వసూలు

పెండ్లి పేరిటరూ.1.80 కోట్లు వసూలు

v6 వెలుగు 24 Apr 2024 9:47 am

అమెరికా తప్పుకుంటే ఎవరు నాయకత్వం వహిస్తారు?: ట్రంప్ వ్యాఖ్యలను ఖండించిన బైడెన్

ప్రపంచ నాయకత్వంపై అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై ప్రస్తుత ప్రెసిడెంట్ జో బైడెన్ స్పందించారు.

దిశా డైలీ 24 Apr 2024 9:46 am

కుంకుమను ఏ వేళితో పెట్టుకోవాలో తెలుసా?

హిందూమతంలో కుంకుమను చాలా పవిత్రంగా భావిస్తారు. అందుకే పెళ్లైన ప్రతి స్త్రీ నుదిటిన ఖచ్చితంగా పెట్టుకోవాలంటారు పెద్దాలు. సరైన పద్దతిలో కుంకుమను పెట్టుకుంటే భర్త ఆయుష్షు పెరుగుతుందని జ్యోతిష్యులు చెప్తారు. హిందూమతంలో పెళ్లైన ఆడవాళ్లు ఖచ్చితంగా నుదిటిన, పాపిట్లో కుంకుమను ఖచ్చితంగా పెట్టుకుంటారు. కుంకుమకు ధార్మిక, జ్యోతిష శాస్త్రాలలో ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఆడవాళ్లు తమ భర్తల దీర్ఘాయుష్షు కోసం కుంకుమను పెట్టుకుంటారు. అంతేకాదు దీనివల్ల తమ భర్తలకు అదృష్టం వరిస్తుందని కూడా నమ్మకం ఉంది. పదహారు అలంకరణలో కుంకుమను ముఖ్యమైనదిగా పరిగణిస్తారు. కానీ చాలా మంది ఆడవాళ్లు దీన్ని పెట్టుకునేటప్పుడు కొన్ని తప్పులు చేస్తుంటారు. సాధారణంగా కుంకుమను చూపువు వేలు లేదా మధ్యన వేలుతో పెట్టుకుంటుంటారు. కానీ కుంకుమను పెట్టుకోవడానికి కూడా ఒక పద్దతి ఉంది. అలా కాకుండా వేరే పద్దతిలో కుంకుమను పెట్టుకుంటే ఆడవాళ్లు ఎన్నో కష్టాలు పడాల్సి వ నుదిటిన ఇలా కుంకుమను పెట్టండి పెళ్లైన ఆడవాలు కుంకుమను పెట్టుకోవడానికి ముందు పార్వతీదేవిని పూజించాలి. అమ్మవారిని అదృష్టాన్ని ప్రసాదించమని కోరుకోవాలి. ఇది మీ భర్త ఆయుష్షును పెంచుతుంది. అలాగే వారికి అదృష్టాన్ని కూడా పెంచుతుంది. ఈ వేలితో కుంకుమను పెట్టుకోండి కుంకుమను ఎప్పుడూ కూడా ఉంగర వేలితో అంటే చేతి మూడో వేలితో పెట్టుకోవాలి. ఉంగరం వేలితో కుంకుమను పెట్టుకోవడం వల్ల మీ మానసిక శక్తి బలపడుతుంది. ఇది సూర్యభగవానుడికి సంబంధించింది. ఈ వేలితో కుంకుమను పెట్టుకోవడం వల్ల సంతోషం, శ్రేయస్సు, అదృష్టం కలుగుతాయని జ్యోతిష్యులు చెబుతున్నారు. వారానికోసారి పెళ్లి తర్వాత భర్తతో ఆడవాళ్లు కుంకుమను పెట్టించుకోవాలి. కానీ అందరికీ ఇది సాధ్యం కాకపోవచ్చు. కానీ పెళ్లైన ఆడవారు వారానికి ఒక్కసారైనా తన భర్తతో కుంకుమను నుదిటిన పెట్టించుకోవాలని జ్యోతిష్యులు చెబుతున్నారు. ఇది ఆడవాళ్ల అదృష్టాన్ని పెంచుతుంది. అలాగే భార్యాభర్తల మధ్య బంధం బలంగా ఉంటుంది. ఒలికిపోయిన కుంకుమ కుంకుమను పెట్టుకునేటప్పుడు చేతుల్లోంచి జారి కిందపడిపోవడం సాధారణంగా జరుగుతుంది. ఇలాంటప్పుడు ఆడవాళ్లు కింద ఒలికి కుంకుమను ఒత్తి కుంకమ డబ్బాలో నింపుతారు. దీన్నే పెట్టుకుంటారు. కానీ కిందపడ్ కుంకుమను పెట్టుకోకూడదు. దీన్ని అశుభంగా భావిస్తారు. కింద పడ్డ కుంకుమను పెట్టుకోవడం వల్ల భర్త ఆయుష్షు తగ్గుతుందని కూడా నమ్ముతారు. అందుకే ఇలాంటి పని చేయకండి.

ఆసియ నెట్ న్యూస్ 24 Apr 2024 9:45 am

AP Debt: అప్పుల కుప్పగా ఆంధ్రప్రదేశ్.. 20 రోజుల్లోనే రూ. 7 వేల కోట్లు అప్పు..

ఇప్పటికే అప్పుల్లో కూరుకుపోయిన ఆంధ్ర రాష్ట్రాన్ని మరింత అప్పుల ఊబిలో ప్రభుత్వం దించింది.

దిశా డైలీ 24 Apr 2024 9:42 am

ఆల్ టైమ్ రికార్డ్.. 18 రోజుల్లో రూ. 670 కోట్ల బీర్లు తాగేశారా..!

తెలంగాణ రాష్ట్రంలో ఏ సందర్భం వచ్చిన సరే ముక్క, సుక్క కచ్చితంగా ఉండాల్సిందే. మరీ ముఖ్యంగా మందు లేనిదే తెలంగాణలో ఏ కార్యం ముందుకు సాగదు.

దిశా డైలీ 24 Apr 2024 9:42 am

డాన్స్ షోలో రాధ, సదాది పనికిమాలిన జడ్జిమెంట్.. ఎలా ఇవ్వాలో వారికి తెలియదంటూ నటి కూతురు సంచలన పోస్ట్

నటి ఉమాదేవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆమె పలు సీరియల్స్, సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ఫుల్ పాపులారిటీ తెచ్చుకుంది.

దిశా డైలీ 24 Apr 2024 9:41 am

Viral : భార్య‌ల కోసం భ‌ర్త‌ల ఫైట్

భార్యలను ఎవరైనా ఏదైన అంటే భర్తలు గొడవలకు దిగడం సహజం.. కొన్ని గొడవలు కేవలం పంచాయితీతో ఆగుతాయి.. లేదా పోలీసుల చర్చలతో ఆగుతాయి. మనం అలాంటి గొడవలను నిత్యం చూస్తూనే ఉన్నాం.. ఇక సోషల్ మీడియాలో రకరకాల గొడవలకు సంబందించిన వీడియోలు వైరల్ అవ్వడం కామన్.. తాజాగా అలాంటి ఓ గొడవ వీడియో నెట్టింట చర్చనీయాంశంగా మారింది. ఆర్టీసీ బస్సులో నా భార్యకు సీటు కావాలి, నా భార్యకు సీటు కావలి అంటూ భర్తలు యుద్దానికి కాలు […]

ప్రభ న్యూస్ 24 Apr 2024 9:39 am

మరో రెండు వారాలు..కవితకు జ్యుడీషియల్ కస్టడీ పొడిగించిన కోర్టు 

మరో రెండు వారాలు..కవితకు జ్యుడీషియల్ కస్టడీ పొడిగించిన కోర్టు

v6 వెలుగు 24 Apr 2024 9:39 am

IPL 2024 : భారీ లక్ష్యం కంటిముందున్నా చేతులు వణకలేదు.. బ్యాట్ పదును తగ్గలేదు

IPL 2024 : భారీ లక్ష్యం కంటిముందున్నా చేతులు వణకలేదు.. బ్యాట్ పదును తగ్గలేదు

తెలుగు పోస్ట్ 24 Apr 2024 9:38 am

ఉపాసన - బ్రాహ్మిణి - లక్ష్మీ ప్రణతి ఆ విషయంలో వారికి వారే వారికి లేరు సాటి..

రామ్ చరణ్ సతీమణి ఉపాసన, నారా లోకేష్ సతీమణి బ్రహ్మిణి, ఎన్ టీ ఆర్ సతీమణి లక్ష్మీ ప్రణతి అందరికీ సుపరిచితమే.

దిశా డైలీ 24 Apr 2024 9:38 am

BRS అభ్యర్థి మల్లేష్‌కు ఎదురు గాలి.. నియోజకవర్గం అంతటా అసంతృప్తే..!

భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ స్థాయిలో బీఆర్ఎస్ పార్టీ అసంతృప్తులతో రగిలిపోతుంది. ఈ ప్రాంతానికి సంబంధం లేని వ్యక్తిని

దిశా డైలీ 24 Apr 2024 9:35 am

కరీంనగర్ కాంగ్రెస్ అభ్యర్థి వెలిచాలే..ఇందులో ఎలాంటి కన్ఫ్యూజన్ లేదు: పొన్నం

కరీంనగర్ కాంగ్రెస్ అభ్యర్థి వెలిచాలే..ఇందులో ఎలాంటి కన్ఫ్యూజన్ లేదు: పొన్నం

v6 వెలుగు 24 Apr 2024 9:33 am

కెసిఆర్ చెప్పినట్టుగా క్లాస్ అనేది శాశ్వతం : కెటిఆర్

హైదరాబాద్: బిఆర్‌ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు 12 సంవత్సరాల తరువాత ఓ ప్రముఖ ఛానల్ ఇంటర్య్వూలో పాల్గొన్నారు. తెలంగాణ ప్రజలు ఆయన డిబేట్‌ను వీక్షించారు. డిబేట్‌లో కెసిఆర్ తనదైన శైలిలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించారు. కెసిఆర్ ప్రభుత్వంపై కాంగ్రెస్ మంత్రులు చేసిన విమర్శలకు రీకౌంటర్ ఇచ్చారు. కెసిఆర్ ఇంటర్వూపై బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ తన ట్విట్టర్‌లో స్పందించారు. డిబేట్‌లో కెసిఆర్ మాట్లాడిన తీరు మాస్టర్ ఆప్ క్లాస్‌గా ఉందని కెటిఆర్ అభివర్ణించారు. కెసిఆర్ […]

మన తెలంగాణ 24 Apr 2024 9:30 am

రాత్రి సమయంలో రావి చెట్టుపై దుష్టశక్తులు నివసిస్తాయా.. దీనిలో నిజమెంత?

రావి చెట్టును విష్ణుమూర్తి స్వరూపంగా భావిస్తారు

దిశా డైలీ 24 Apr 2024 9:28 am

చెరువుల రక్షణకు ఏం చేస్తరు?

చెరువుల రక్షణకు ఏం చేస్తరు?

v6 వెలుగు 24 Apr 2024 9:25 am

దేశం కోసం గాంధీ ఫ్యామిలీ జైలుకెళ్లింది : జగ్గారెడ్డి

దేశం కోసం గాంధీ ఫ్యామిలీ జైలుకెళ్లింది : జగ్గారెడ్డి

v6 వెలుగు 24 Apr 2024 9:18 am

Gold Prices Today : వారెవ్వా.. ఇంత భారీగా ఎప్పుడూ తగ్గలేదే... కొనేయడానికి రెడీ అయిపోండి

ఈరోజు దేశంలో బంగారం ధరలు భారీగా తగ్గాయి. వెండి ధరలు కూడా అదే స్థాయిలో తగ్గుముఖం పట్టాయి

తెలుగు పోస్ట్ 24 Apr 2024 9:17 am

AP Politics: ఎన్నికలపై ఉత్కంఠ రేపుతున్న నామినేషన్లు.. మరీ ఇంతలానా?

రానున్న ఎన్నికల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి.

దిశా డైలీ 24 Apr 2024 9:15 am

ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు స్పాట్‌డెడ్

వేగంగా వెళ్తున్న కారు లారీని ఢీకొట్టగా అందులో ఉన్న ముగ్గురు మృతి చెందారు. ఈ విషాద సంఘటన కావలి ముసునూరు టోల్ ప్లాజా చోటు చేసుకుంది.

దిశా డైలీ 24 Apr 2024 9:15 am

జూబ్లీహిల్స్ లో 22 సెకండ్​ హ్యాండ్ కార్లు దగ్ధం

జూబ్లీహిల్స్ లో 22 సెకండ్​ హ్యాండ్ కార్లు దగ్ధం

v6 వెలుగు 24 Apr 2024 9:15 am

పాలమూరు పేరుతో కేసీఆర్​ నిధులు మేసిండు : చల్లా వంశీచంద్​రెడ్డి

పాలమూరు పేరుతో కేసీఆర్​ నిధులు మేసిండు : చల్లా వంశీచంద్​రెడ్డి

v6 వెలుగు 24 Apr 2024 9:13 am

ఇయ్యాల రాష్ట్రానికి జస్టిస్​ ఘోష్

ఇయ్యాల రాష్ట్రానికి జస్టిస్​ ఘోష్

v6 వెలుగు 24 Apr 2024 9:08 am

సీఏఏను మమత టచ్ చేయలేరు: అమిత్ షా

సీఏఏను మమత టచ్ చేయలేరు: అమిత్ షా

v6 వెలుగు 24 Apr 2024 9:07 am

మరోసారి తెలంగాణకు మోడీ.. డబుల్ డిజిట్ సీట్లు గెలుపే లక్ష్యంగా బీజేపీ భారీ స్కెచ్..!

ఎన్నికల వేళ ప్రధాని మోడీ మరోసారి తెలంగాణలో పర్యటించనున్నారు. ఈ మేరకు ప్రధాని పర్యటన షెడ్యూల్ ఫిక్స్ అయ్యింది. ఈ నెల 30న ఆయన

దిశా డైలీ 24 Apr 2024 9:06 am

లారీని ఢీ కొట్టిన కారు..ముగ్గురు మృతి

లారీని ఢీ కొట్టిన కారు..ముగ్గురు మృతి

v6 వెలుగు 24 Apr 2024 9:02 am

ఎప్పటికీ అదే శాశ్వతం.. కేసీఆర్ ఇంటర్వ్యూ పై కేటీఆర్ ఇంట్రెస్టింగ్ ట్వీట్

మంగళవారం సాయంత్రం మాజీ సీఎం కేసీఆర్ 12 సంవత్సరాల తర్వాత ఓ ప్రముఖ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.

దిశా డైలీ 24 Apr 2024 8:59 am

Ys Sharmila : నేడు గుంటూరు, కృష్ణా జిల్లాల్లో వైఎస్ షర్మిల పర్యటన

నేడు వైఎస్ షర్మిల గుంటూరు, కృష్ణా జిల్లాలో ప్రచారం నిర్వహించనున్నారు.

తెలుగు పోస్ట్ 24 Apr 2024 8:58 am

గడ్డం వంశీకృష్ణ గెలుపుతో అభివృద్ధి : వివేక్ వెంకటస్వామి

గడ్డం వంశీకృష్ణ గెలుపుతో అభివృద్ధి : వివేక్ వెంకటస్వామి

v6 వెలుగు 24 Apr 2024 8:57 am

హేమచంద్ర-శ్రావణి భార్గవి విడాకులు తీసుకున్నారా?

హైదరాబాద్: సింగర్లు హేమచంద్ర, శ్రావణి భార్గవి పాటలు పాడి మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్నారు. ఇద్దరు సినిమా పాటలు పాడుతూ ప్రేమలో పడి వివాహం చేసుకున్నారు. గత కొన్ని రోజులు ఇద్దరు విడిగా ఉంటున్నట్టు సమాచారం. ఇద్దరు విడాకులు తీసుకొని విడిపోయారని సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. శ్రావణి-హేమచంద్ర ఇప్పటివరకు విడిపోయినంటూ అధికారికంగా ప్రకటించలేదు. గత రెండు మూడు సంవత్సరాల నుంచి ఇద్దరు కలిసి కనిపించిన సంఘటనలు లేకపోవడంతో విడిపోయారనే అనుమానాలు నిజం అవుతున్నాయి. తాజా […]

మన తెలంగాణ 24 Apr 2024 8:56 am

రఫాపై ధ్వంస రచన

అనుకున్నంతా అయ్యింది. గాజా నగరాన్ని సర్వనాశనం చేసిన ఇజ్రాయెల్ సేనలు రఫా నగరంపై ధ్వంస రచన ప్రారంభించాయి. అమాయకుల ప్రాణాలు హరిస్తూ, ఆసుపత్రులను కూలుస్తూ, భవంతులను నేలమట్టం చేస్తూ పైశాచికంగా ప్రవర్తిస్తున్న ఇజ్రాయెల్‌కు ముకుతాడు వేసేవారు కనుచూపు మేరలో కనిపించడం లేదు. హమాస్ చెరలో ఉన్న తమ బందీలను విడిపించుకోవడానికి సామదానభేదోపాయాలు ఉండగా, వాటిని కాదని దండోపాయమొక్కటే మార్గమంటూ ఆ దేశ ప్రధాని నెతన్యాహు కరాఖండిగా చెప్పడాన్ని చూసి మానవతావాదులు సిగ్గుతో తలదించుకుంటున్నారు. రాబో యే రోజుల్లో […]

మన తెలంగాణ 24 Apr 2024 8:52 am

YSRCP : మ్యానిఫేస్టో 2 O విడుదలకు రెడీ

ఈ నెల 26న వైసీపీ మేనిఫెస్టో విడుదల కానుంది. రేపు జగన్ కడపలో తన నామినేషన్ దాఖలు చేయనున్నారు

తెలుగు పోస్ట్ 24 Apr 2024 8:51 am

మరోసారి ఎన్నికల బరిలో బర్రెలక్క... ఏ నియోజకవర్గమో తెలుసా?

సోషల్ మీడియా సెన్సేషన్ బర్రెలక్క అలియాస్ శిరీష ఎన్నికలో బరిలో నిలిచారు. ఆమె ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. ఈ న్యూస్ సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. బర్రెలక్క అలియాస్ శిరీష సోషల్ మీడియా సెన్సేషన్ గా అవతరించిన విషయం తెలిసిందే. డిగ్రీ గ్రాడ్యుయేట్ అయిన బర్రెలక్కఉద్యోగం రాక బర్రెలను కాసుకుంటున్నాననివీడియోలు చేసింది. ఆ వీడియోలు కాస్త వైరల్ అయ్యాయి. ఒక సామాన్య పేద కుటుంబానికి చెందిన బర్రెలక్క2013లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసింది. ఆమె కొల్లాపూర్ నుండి పోటీ చేసింది. బర్రెలక్క తరపున జేడీ లక్ష్మీనారాయణ ప్రచారం చేయడం విశేషం. సామాన్యురాలైనబర్రెలక్కకు ఐదు వేలకు పైగా ఓట్లు రావడం కొసమెరుపు. ఇటీవల బర్రెలక్క వివాహం చేసుకుంది. పెద్దలు నిశ్చయించిన బంధువులఅబ్బాయితో ఆమె వివాహం జరిగింది. పెళ్లి జరిగిన నేపథ్యంలో ఆమె రాజకీయాలకుదూరంగా ఉంటారనిఅందరూ భావించారు. కానీ మరోసారి ఆమె ఎన్నికల బరిలో దిగారు. నాగర్ కర్నూల్ ఎంపీ అభ్యర్థిగాబర్రెలక్కనామినేషన్ దాఖలు చేసింది. ఆమె స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఈ న్యూస్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. చెప్పాలంటే ఆమె ప్రధాన ప్రత్యర్థులకు గట్టి పోటీ ఇస్తుంది. జయాపజయాలను నిర్ణయించే కాండిడేట్ కావచ్చు. ఇవన్నీ పక్కన పెడితే... యువతకు ఎన్నికల్లో ఆమె ప్రాతినిధ్యం వహిస్తుంది. యువతకూడా ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలని సందేశం పంపుతుంది. అప్పుడేసమస్యలు వెలుగులోకి వస్తాయని చెప్పకనే చెబుతుంది. ఈసారి బర్రెలక్కకు ఎన్ని ఓట్లు పోల్ అవుతాయో చూడాలి మరి.

ఆసియ నెట్ న్యూస్ 24 Apr 2024 8:50 am

ఏపీకి నీళ్లు దోచిపెట్టి నీతులు చెప్తున్నరు : బండి సంజయ్

ఏపీకి నీళ్లు దోచిపెట్టి నీతులు చెప్తున్నరు : బండి సంజయ్

v6 వెలుగు 24 Apr 2024 8:50 am

మూడు చోట్ల బీ-ఫామ్ టెన్షన్.. కాంగ్రెస్ అభ్యర్థులెవరనే ఉత్కంఠ కంటిన్యూ..!

నామినేషన్ల గడువు కంప్లీట్ కావడానికి మరొకరోజే గడువున్నప్పటికీ కాంగ్రెస్ అధిష్టానం ఇంకా మూడు నియోజకవర్గాలకు అభ్యర్థుల్ని ప్రకటించలేదు.

దిశా డైలీ 24 Apr 2024 8:47 am

గూడ్సు రైలు కింద ఇరుక్కొని.. 100 కిలోమీటర్లు ప్రయాణించిన బాలుడు.. ఒళ్లు గగుర్పొడిచే వీడియో వైరల్ !

Viral Video: పిల్లలకు ఆటలంటే చాలా ఇష్టం. తమ స్నేహితులతో కలిసి ఆడుకునేందుకు ఇంటి నుంచి పరుగు తీస్తుంటారు. అలా ఓ సారి ఆటలో మునిగిపోయారా.. ఇక వారికి ప్రపంచమే గుర్తుండదు. అన్నమే గుర్తుకురాదు. సమయమూ తెలియదు. అలా ఓ బాలుడు తన స్నేహితులతో కలిసి గూడ్స్ రైలులో దాడుగుమూతల ఆట ఆడాడు. ఆ పిల్లవాడు ఎవరికి దొరకుండా గూడ్స్ రైలు కింద దాక్కున్నారు. తన స్నేహితులు ఎంత వెతికినా ఆ పిల్లవాడి మాత్రం అసలూ దొరకలేదు. ఆ పిల్లవాడు చాలా బాగా ఆడాడు అని అనుకున్నారు కాదా ? 'నేను ఎవరికి దొరకవద్దు’ అనే ఆలోచనే ఆ పిల్లవాడ్ని ప్రమాదంలోకి నెట్టింది. ఆ చిన్నారి ఎవరికి దొరకూడదని ఏకంగా గూడ్స్ రైలు చక్రాల మధ్య గ్యాప్‌లో దాక్కున్నాడు. అంతలోనే ఆకస్మాత్తుగా రైలు ప్రారంభం కావడంతో రైలు నుంచి దిగకుండా ఆ బాలుడు గూడ్స్ రైలు చక్రాల మధ్య గ్యాప్‌లో ఇర్కుపోయాడు. అలా ఆ పిల్లవాడు ఏకంగా వంద కిలోమీటర్లు ప్రయాణించాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో తాజాగా నెట్టింట వైరల్ అయ్యింది. #हरदोई मालगाड़ी के पहियों के बीच बैठकर हरदोई पहुँचा बच्चा,आरपीएफ़ ने किया रेस्क्यू रेलवे ट्रैक के किनारे रहने वाला है मासूम खेलते खेलते ट्रैक पर खड़ी मालगाड़ी पर चढ़ा बच्चा नहीं उतर पाया बच्चे को चाइल्ड केयर हरदोई के सुपुर्द करा 100 किलोमीटर का सफर बच्चे ने तय करा pic.twitter.com/SulbA9AKkS — NEWS INDIA TC (@NEWS_INDEA_TC) April 21, 2024 వివరాల్లోకెళ్తే.. ఆ పిల్లవాడిది లక్నోలోని అలంనగర్ రాజాజీపురంలోని బాలాజీ మందిర్‌. రైల్వే ట్రాక్ సమీపంలో ఉంటున్న ఆ పిల్లాడు.. తన స్నేహితులతో కలసి రైల్వే ట్రాక్‌పై ఆడుకుంటూ.. అక్కడే ఆగి ఉన్న.. లక్నో నుంచి రోజా వెళ్తున్న గూడ్స్ రైలు ఎక్కాడు. అనంతరం గూడ్స్ రైలు ఆకస్మాత్తుగా కదలడంతో బాలుడు కిందకి దిగలేకపోయాడు. దీంతో రైలు చక్రాల మధ్యలో ఉండే చిన్నపాటి గ్యాప్‌లో ప్రమాదకర స్థితిలో కూర్చోని ఉండిపోయాడు. అలా ఆ రైలు ఉత్తరప్రదేశ్‌లోని హర్దోయ్ స్టేషన్ చేరింది. ఈ క్రమంలోనే ఆర్పీఎఫ్ జవాన్ రైలును తనిఖీలు చేయగా బాలుడిని చూసి షాక్ అయ్యారు. ఈ సమాచారాన్ని హర్దోయ్ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్‌కు అందించారు. హర్దోయ్ రైల్వే స్టేషన్‌లో గూడ్స్ రైలును ఆపడం ద్వారా రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ చిన్నారిని రక్షించింది. రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ ద్వారా గూడ్స్ రైలు కంపార్ట్‌మెంట్ నుండి చిన్నారిని సురక్షితంగా బయటకు తీశారు. ప్రమాదకర స్థితిలో ప్రయాణించడంతో ఆ చిన్నారి చాలా భయపడ్డాడు. చిన్నారి పేరు, చిరునామా అడిగి తెలుసుకున్న అనంతరం బాలల సంరక్షణ కేంద్రానికి అప్పగించారు. ఆ బాలుడు తన ఇంటికి దాదాపు వంద కిలోమీటర్ల దూరం ప్రయాణించాడు. ఇప్పుడు ఆర్పీఎఫ్ జవాన్ గూడ్స్ రైలు చక్రాల మధ్య నుంచి ఓ చిన్నారిని బయటకు తీస్తున్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో ఆ బాలుడిని గుర్తించిన రైల్వే సిబ్బందిని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.

ఆసియ నెట్ న్యూస్ 24 Apr 2024 8:46 am

మరో దాడి చేస్తే ఇజ్రాయెల్ పతనం ఖాయం: ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం వార్నింగ్

ఇరాన్ భూభాగంపై మరోసారి దాడికి పాల్పడితే ఇజ్రాయెల్ సర్వనాశనం అవుతుందని ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ వార్నింగ్ ఇచ్చారు. ఆ ప్రాంతంలో ఏమి మిగులుతుందో కూడా ఊహించలేమని తేల్చి చెప్పారు.

దిశా డైలీ 24 Apr 2024 8:46 am

ఇయ్యాల ఢిల్లీకి మధు యాష్కీ గౌడ్

ఇయ్యాల ఢిల్లీకి మధు యాష్కీ గౌడ్

v6 వెలుగు 24 Apr 2024 8:46 am

BJP : నేడు నల్లారి నామినేషన్

నేడు బీజేపీ అభ్యర్థిగా నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి నామినేషన్ దాఖలు చేయనున్నారు.

తెలుగు పోస్ట్ 24 Apr 2024 8:45 am

జ‌గ‌న్ ప్ర‌భుత్వానికి ప‌వ‌న్ విరాళం!

జనసేన అధ్యక్షుడు, పిఠాపురం నుంచి పోటీ చేస్తున్న‌ పవన్ కళ్యాణ్ నామినేషన్ దాఖలు చేశారు. ఈ సంద‌ర్భంగా కేంద్ర ఎన్నిక‌ల సంఘానికి ఆయ‌న స‌మ‌ర్పించిన అఫిడ‌విట్‌లో గ‌త ఐదేళ్ల ఆదాయం, అప్పులు, చెల్లించిన పన్నుల వివరాలు తెలిపారు. దీనికి సంబంధించి పార్టీ ప‌రంగా కూడా ఆయ‌న ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. గత అయిదేళ్ల‌లో పవన్ కళ్యాణ్ సంపాదన రూ.114.76 కోట్లుగా ఉంది. ఆదాయ పన్ను రూపంలో ప్ర‌భుత్వానికి క‌ట్టింది.. రూ.47.07 కోట్లు. జీఎస్టీ రూపంలో చెల్లించింది. రూ.26.84 […] The post జ‌గ‌న్ ప్ర‌భుత్వానికి ప‌వ‌న్ విరాళం! first appeared on namasteandhra .

నమస్తే ఆంధ్ర 24 Apr 2024 8:42 am

TDP : చింతమనేనికి లైన్ క్లియర్

చింతమనేని ప్రభాకర్‍ కు లైన్ క్లియర్ అయింది. ఆయనకు బీఫారం ఇచ్చేందుకు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఓకే చేశారు

తెలుగు పోస్ట్ 24 Apr 2024 8:42 am

ఓటరు.. మేలుకో

త్వరలో జరగనున్న పార్లమెంట్ ఎన్నికల్లో ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు జిల్లా ఎన్నికల యంత్రాంగం దృష్టి సారించింది.

దిశా డైలీ 24 Apr 2024 8:42 am

తిరుగుబాటు నా నేచర్ .. కాంగ్రెస్ నేత విజయశాంతి ట్వీట్

తిరుగుబాటు నా నేచర్ .. కాంగ్రెస్ నేత విజయశాంతి ట్వీట్

v6 వెలుగు 24 Apr 2024 8:41 am

Bihar : గ్యాస్ సిలిండర్‌ పేలి 8 మంది మృతి

బీహార్‌లోని వైశాలిలోని బిదుపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నవనగర్ గ్రామంలోని ఓ ఇంట్లో గ్యాస్ సిలిండర్ అకస్మాత్తుగా పేలడంతో ఇంట్లో ఉన్న సభ్యులు తీవ్రంగా కాలిపోయారు. ఇంట్లో గ్యాస్‌ సిలిండర్‌ శబ్దం వినిపించడంతో చుట్టుపక్కల గ్రామస్థులు గుమిగూడి, కాలిపోయిన వారందరినీ గ్రామస్థుల సాయంతో చికిత్స నిమిత్తం బీదుపూర్‌ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. ఇక్కడ డాక్టర్ ప్రథమ చికిత్స తర్వాత అందరినీ హాజీపూర్ సదర్ ఆసుపత్రికి రెఫర్ చేశారు. గ్యాస్ సిలిండర్ పేలుడు ఘటనలో చిన్నారులు, మహిళలు, […]

ప్రభ న్యూస్ 24 Apr 2024 8:39 am

బీజేపీ అబద్దాలతో పబ్బం గడపాలని చూస్తోంది : కడియం శ్రీహరి

బీజేపీ అబద్దాలతో పబ్బం గడపాలని చూస్తోంది : కడియం శ్రీహరి

v6 వెలుగు 24 Apr 2024 8:37 am

సాగర్​ నీళ్లు దోచుకెళ్తుంటే .. మంత్రులు టైంపాస్​ చేస్తున్రు : ఎమ్మెల్యే జగదీశ్​రెడ్డి

సాగర్​ నీళ్లు దోచుకెళ్తుంటే .. మంత్రులు టైంపాస్​ చేస్తున్రు : ఎమ్మెల్యే జగదీశ్​రెడ్డి

v6 వెలుగు 24 Apr 2024 8:35 am

వైభవంగా ముగిసిన శ్రీ కోదండరామ స్వామివారి తెప్పోత్సవాలు

తిరుపతి: తిరుపతి శ్రీ కోదండరామస్వామి తెప్పోత్సవాలు మంగళవారం ఘనంగా ముగిశాయి. ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి తోమాల సేవ, సహస్రనామార్చన నిర్వహించారు. అనంతరం శ్రీ సీతాలక్ష్మణ సమేత శ్రీ కోదండరామస్వామి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, చందనం, కొబ్బరి నీళ్లతో విశేషంగా అభిషేకం చేశారు. సాయంత్రం 6.30 గంటలకు శ్రీసీతారామలక్ష్మణులు ఆలయం నుండి ఊరేగింపుగా శ్రీరామచంద్ర పుష్కరిణికి చేరుకున్నారు. విద్యుద్దీపాలతో అందంగా అలంకరించిన తెప్పపై శ్రీ సీతాలక్ష్మణ సమేత శ్రీ […]

మన తెలంగాణ 24 Apr 2024 8:33 am

‘స్థానిక’ రిజర్వేషన్లపై సస్పెన్స్.. రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం కోసం వెయిటింగ్..!

రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ముందు బీసీ రిజర్వేషన్ ఖారురు కావాల్సి ఉంది. బీసీ కమిషన్ రిపోర్టు తర్వాతే రాష్ట్ర

దిశా డైలీ 24 Apr 2024 8:32 am

Revanth Reddy : నేడు రేవంత్ రెడ్డి టూర్ ఎక్కడెక్కడ అంటే?

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు రెండు నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు

తెలుగు పోస్ట్ 24 Apr 2024 8:31 am

శిరోముండ‌నం కేసులో వైసీపీ ఎమ్మెల్సీకి హైకోర్టు షాక్‌!

ద‌ళిత యువ‌కుల‌కు శిరోముండ‌నం కేసులో వైసీపీ ఎమ్మెల్సీ, ప్ర‌స్తుతం మండ‌పేట నియోజ‌క‌వ‌ర్గం అభ్య ర్థి తోట త్రిమూర్తులుకు హైకోర్టు షాకిచ్చింది. సుమారు 28 ఏళ్ల కింద‌టి ఈ కేసులో ఇటీవల తుది తీర్పు వ‌చ్చింది. విశాఖ ప‌ట్నంలోని అట్రాసిటీ కేసుల విచార‌ణ కోర్టు.. దీనిలో దోషులుగా తేలిన 9 మందికి 18 నెల‌ల జైలు, రూ.2 ల‌క్ష‌ల జ‌రిమానా విధించిన విష‌యం తెలిసిందే. వీరిలో వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు కూడా ఉన్నారు. అయితే.. ఈ కేసులో […] The post శిరోముండ‌నం కేసులో వైసీపీ ఎమ్మెల్సీకి హైకోర్టు షాక్‌! first appeared on namasteandhra .

నమస్తే ఆంధ్ర 24 Apr 2024 8:30 am

అంగారక సంచారం.. ఈ రాశుల వారికి తీవ్ర అనారోగ్య సమస్యలు.. మీ రాశి ఉందా?

ఈ గ్రహానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది

దిశా డైలీ 24 Apr 2024 8:29 am

నేడు బాబు, పవన్ ఉమ్మడి ప్రచారం

కూటమి అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా చంద్రబాబు, పవన్ లు ఇప్పటికే ప్రచారాన్ని ముమ్మరంగా చేస్తున్నారు

తెలుగు పోస్ట్ 24 Apr 2024 8:29 am

కేసీఆర్​ మోకాళ్ల యాత్ర చేసినా.. బీఆర్ఎస్​కు డిపాజిట్ కూడా రాదు : మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

కేసీఆర్​ మోకాళ్ల యాత్ర చేసినా.. బీఆర్ఎస్​కు డిపాజిట్ కూడా రాదు : మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

v6 వెలుగు 24 Apr 2024 8:29 am

మానుకోట బీఆర్ఎస్​లో మళ్లీ వర్గపోరు

మానుకోట బీఆర్ఎస్​లో మళ్లీ వర్గపోరు

v6 వెలుగు 24 Apr 2024 8:26 am

Tirumala : నేడు నేరుగా దర్శనానికి క్యూలైన్ లో వేచి ఉండకుండానే

తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది. బుధవారం కావడంతో భక్తుల సంఖ్య పెద్దగా లేదు. కంపార్ట్‌మెంట్లన్నీ ఖాళీగానే ఉన్నాయి

తెలుగు పోస్ట్ 24 Apr 2024 8:25 am

TS : ఇవాళ సికింద్రాబాద్, వరంగల్లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన

నేడు సికింద్రాబాద్, వరంగల్లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించ‌నున్నారు. ఉదయం సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థిగా దానం నామినేషన్ వేయ‌నున్నారు. ఈ సంద‌ర్భంగా దానం నాగేందర్ నామినేష‌న్‌ ర్యాలీలో సీఎం రేవంత్ పాల్గొననున్నారు. సాయంత్రం వరంగల్‌లో నిర్వ‌హించే బహిరంగ సభకు హాజ‌ర‌కానున్నారు సీఎం రేవంత్. కాగా, ఇవాళ హన్మకొండ జిల్లాలో సీఎం రేవంత్ పర్యటించనున్నారు. మడికొండలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఓరుగల్లు ‘జన జాతర సభ’లో రేవంత్‌రెడ్డి పాల్గొననున్నారు. ఈ సభకు ముఖ్యమంత్రితో పాటు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, […]

ప్రభ న్యూస్ 24 Apr 2024 8:24 am

వాటా తేల్చాకే నదుల అనుసంధానం చేయాలి : వినోద్ కుమార్

వాటా తేల్చాకే నదుల అనుసంధానం చేయాలి : వినోద్ కుమార్

v6 వెలుగు 24 Apr 2024 8:24 am

జీహెచ్ఎంసీలో ఆ ఉద్యోగులు రెండు డ్యూటీలు చేయాల్సిందే

సాధారణంగా జీహెచ్ఎంసీ ట్యాక్స్ కలెక్షన్ చేసే క్షేత్రస్థాయి సిబ్బంది ఎన్నికలొచ్చినపుడు ఎన్నికల విధులు, ప్రతి ఆర్థిక సంవత్సరం చివరి మూడు నెలలైన జనవరి నుంచి మార్చి నెలాఖరు వరకు ట్యాక్స్ కలెక్షన్ విధులు నిర్వర్తించే వారు.

దిశా డైలీ 24 Apr 2024 8:22 am