గురువారం రాశిఫలాలు (18-09-2025)
మేషం – ప్రతి విషయాన్ని సూక్ష్మదృష్టితో పరిశీలిస్తారు. విజ్ఞాన పరమైన ఆలోచనలు చోటు చేసుకుంటాయి. విహారయాత్రలకు గాను తేదీలను ఖరారు చేసుకుంటారు. సానుకుల ధ్రుక్పధంతో మెలగుతారు. వృషభం – స్నేహితులతో కలిసి నూతనమైన వ్యాపారాన్ని ప్రారంభించడానికి సమాలోచనలు సాగిస్తారు. అయితే ఈ ఆలోచనలు వెంటనే కార్యరూపం దాల్చినటువంటి పరిస్థితి గోచరించడం లేదు. మిథునం – మీపై పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్న వారిని గుర్తించి వారికి దూరంగా ఉంటారు. నూతన వ్యక్తితో పరిచయం మిత్రత్వానికి దారితీస్తుంది. పొదుపు పథకాలకు […]
దంచికొట్టిన వాన.. హైదరాబాద్ ఆగమాగం
గ్రేటర్లో అనేక చోట్ల భారీ వర్షం శేరిలింగంపల్లిలో అత్యధికంగా 12.6 సెం.మీటర్ల వర్షపాతం కొన్ని గంటల్లోనే కురిసిన కుండపోతతో జలమయమైన రహదారులు అప్రమత్తంగా ఉండాలని అధికారులకు సిఎం రేవంత్రెడ్డి ఆదేశం మన తెలంగాణ/సిటీబ్యూరో: గ్రేటర్ హైదరాబాద్లో భారీ వర్షం కురిసింది. బుధవారం రాత్రి 9 గంటల ప్రాంతంలో ఒక్కసారిగా 9సెం.మీ.లకుపైగా కురవడంతో నగర రోడ్లు జలాశయాలుగా మారాయి. ము ఖ్యంగా జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్ట, అమీర్పేట్, బేగంపేట్, శేరిలింగంపల్లి, బాలానగర్ ప్రాంతాల్లో 9 సెం.మీ.లకు పైగా వర్షం […]
తెలుగు సినీ పరిశ్రమ ప్రతినిధులతో సిఎం భేటీ మన తెలంగాణ/హైదరాబాద్ : తెలుగు సినీ పరిశ్రమలో సమస్యలను పరిష్కరించాలని కోరుతూ తెలంగాణ ఫిల్మ్ డెవలెప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు ఆధ్వర్యంలో బుధవారం ముఖ్యమంత్రి నివాసంలో సిఎం రేవంత్ రెడ్డిని తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయిస్ ఫెడరేషన్ సభ్యులు కలిశారు. ఈ సందర్భంగా సిఎం మాట్లాడుతూ ప్రభుత్వం నుంచి సినిమా కార్మికులకు ఏమి కావాలో చర్చించుకుని చెప్పాలన్నారు. సినిమా కార్మికులను విస్మరించవద్దని నిర్మాతలకు చెపినట్లు సిఎం వెల్లడించారు. […]
ఆంధ్రప్రభలో నేటి కార్టూన్ ఔరా 18-09-2025
బంగారం దుకాణ దారులే లక్ష్యంగా… హైదరాబాద్, వరంగల్లో ఐటీ సోదాలు వాసవి రియల్ ఎస్టేట్ సంస్థలోనూ ఐటీ సోదాలు మన తెలంగాణ/హైదరాబాద్: హైదరాబాద్ లో ఐటీ దాడులు కలకలం రేపాయి. బంగారం హోల్సేల్ వ్యాపారం చేసే బిజినెస్మెన్లే టార్గెట్గా ఐటి దాడులు నిర్వహించారు. బుధవారం ఉదయమే నగరంలోని పలు ప్రాంతాలలో బంగారు వ్యాపారాల ఇండ్లపై ఐటి శాఖ అధికారులు దాడులు చేశారు. బంగారం హోల్సేల్ లావాదేవీలపై ఆరాతీశారు. కొనుగోలు అమ్మకాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. బంగారం వ్యాపా […]
హైదరాబాద్ : తెలుగు చలనచిత్ర పరిశ్రమను హాలీవుడ్ స్థాయికి తీసుకెళ్లేందుకు తమ ప్రభుత్వం
అత్యాధునిక పద్ధతుల్లో వినూత్న సాగు..
ఆంధ్రప్రభ, కృష్ణాజిల్లా ప్రతినిధి : అది సాగర తీరంలో ఓ కుగ్రామం దివిసీమ
గ్రూప్-1 తీర్పుపై డివిజన్ బెంచ్కు టిజిపిఎస్సి అప్పీల్
మన తెలంగాణ/హైదరాబాద్: గ్రూప్ 1 తీర్పుపై తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్(టిజిపిఎస్సి) కీలక నిర్ణయం తీసుకుంది. హైకోర్టు సింగిల్ బెంచ్ వెల్లడించిన తీర్పుపై టిజిపిఎస్సి డివిజన్ బెంచ్లో అప్పీల్ చేసింది. గ్రూప్ 1 ఫలితాలపై నమోదైన పిటిషన్లను విచారించిన ధర్మాసనం జనరల్ ర్యాంకింగ్ జాబితా రద్దు చేయాలని, పేపర్లు తిరిగి మూల్యాకనం చేయాలని, కుదరకపోతే తిరిగి పరీక్ష నిర్వహించాలని తీర్పు చెప్పిన విషయం విధితమే. ఈ తీర్పుపై న్యాయ నిపుణులతో చర్చించిన టిజిపిఎస్సి బుధవారం డివిజన్ బెంచ్ను […]
హైదరాబాద్: భాగ్యనగరంలో భారీ వర్షం కురుస్తోంది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి.
అక్రమాస్తుల కేసు.. చంచల్గూడ జైలుకు చేవెళ్ల విద్యుత్ శాఖ ఎడిఇ
చేవెళ్ల విద్యుత్ శాఖ ఎడిఇ రాజేష్ ఇంట్లో ఎసిబి సోదాలు బాత్రూమ్లో రూ.20 లక్షల రూపాయల నగదు సీజ్ విద్యుత్ శాఖ ఎడిఇ అంబేడ్కర్కి 14 రోజుల రిమాండ్, చంచల్గూడ జైలుకు తరలింపు అక్రమాస్తులు 200 కోట్లకు పైనే.. రిమాండ్ రిపోర్టులో వెల్లడి మన తెలంగాణ/హైదరాబాద్: విద్యుత్తు శాఖ ఎడిఇ అంబేద్కర్ సన్నిహితులు, బినామీల ఇళ్లలో అవినీతి నిరోధక శాఖ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. చేవెళ్ల విద్యుత్తు శాఖ ఎడిఇ రాజేష్ ఇంట్లో ఎసిబి అధికారులు బుధవారం […]
ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డికి పిన్నెల్లి హితవు..
ఆంధ్రప్రభ, మాచర్ల : అక్రమ కేసులకు భయపడేది లేదని మాచర్ల మాజీ శాసనసభ్యులు,
ఆపరేషన్ సిందూర్ ఆరంభం మాత్రమే…అంతం కాదు: రాజ్నాథ్
భారత్ ఏ శక్తి ముందు తలవంచదు…భవిష్యత్తులోనూ దించదు విమోచన దినోత్సవంలో కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ అంగరంగ వైభవంగా వేడుక మన తెలంగాణ/హైదరాబాద్/ప్రత్యేక ప్రతినిధిః‘భారత్ ఏ శక్తి ముందు తలవంచదు…భవిష్యత్తులోనూ దించదు…ఆపరేషన్ సిందూర్ అరంభం మాత్రమే…అంతం కాదు..’ అని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఉద్ఘాటించారు. హైదరాబాద్ విమోచన దినోత్సవం సందర్భంగా బుధవారం పరేడ్ గ్రౌండ్లో కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. పోలీసు గౌరవ వందనం స్వీకరించిన అనంతరం రాజ్నాథ్ […]
నీచ రాజకీయాలు చేస్తే అడుగు పెట్టనివ్వం..
పిన్నెల్లిపై -ఎమ్మెల్యే జూలకంటి ఫైర్ మాచర్ల, ఆంధ్రప్రభ : హత్యలు, దోపిడీలు, దౌర్జన్యాలు,
ముల్లాన్పూర్: ఆస్ట్రేలియాతో బుధవారం జరిగిన రెండో వన్డేలో భారత మహిళా టీమ్ 102 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో టీమిండియా మూడు మ్యాచ్ల సిరీస్ను 1-1తో సమం చేసింది. తొలి వన్డేలో ఆస్ట్రేలియా విజయం సాధించిన సంగతి తెలిసిందే. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 49.5 ఓవర్లలో 292 పరుగులకు ఆలౌటైంది. తర్వాత బ్యాటింగ్కు దిగిన ఆస్ట్రేలియా 40.5 ఓవర్లలో 190 పరుగులకే కుప్పకూలింది. క్లిష్టమైన లక్షంతో బ్యాటింగ్ చేపట్టిన ఆస్ట్రేలియాకు ఆరంభంలోనే […]
నెల్లూరులో ఘోర ప్రమాదం.. కారును ఢీకొట్టిన టిప్పర్.. చిన్నారి సహా ఏడుగురు మృతి
మన తెలంగాణ/హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్లోని శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో పెను విషాదం చోటు చేసుకుంది. సంగం మండలం పెరమన వద్ద జాతీయ రహదారిపై బుధవారం ఉదయం ఓ టిప్పర్ వేగంగా దూసుకువచ్చి ఓ కారును ఢీకొట్టింది. ఈ ఘోర రోడ్డు ప్రమాదంలో ఓ చిన్నారి సహా ఏడుగురు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. టిప్పర్ రాంగ్ రూట్లో వేగంగా దూసుకురావడంతో పాటు కారును ఢీకొట్టి కొద్ది దూరం వరకు లాక్కెళ్లింది. ఈ క్రమంలో కారు టిప్పర్ కింద చిక్కుకుపోవడంతో అందులో […]
తప్పు చేసినోళ్లకి శిక్ష పడాల్సిందే..
ఆంధ్రప్రభ, ఎన్టీఆర్ బ్యూరో : వైసీపీ ప్రభుత్వ హయాంలో అధికారాన్ని అడ్డం పెట్టుకుని,
దగ్గర్లోనే బిసిల తలరాత మార్చే రోజు పార్టీలన్నీ సంపదను దోచుకుంటున్నాయి మాజీ డిజిపి, ఏఐబిఎస్పీ జాతీయ సమన్వయకర్త జె.పూర్ణచంద్రరావు మన తెలంగాణ / హైదరాబాద్: : ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న కొత్త రాజకీయపార్టీని ప్రారంభించారు. తన పార్టీ పేరును తెలంగాణ రాజ్యాధికార పార్టీ(టిఆర్పి)ని ఏర్పాటుచేశారు. తాజ్ కృష్ణా హోటల్లో నిర్వహించిన సభా కార్యక్రమంలో పలువురు బిసి ప్రముఖల సమక్షంలో కొత్త రాజకీయ పార్టీ పేరును ప్రకటించి పార్టీ జెండాను ఆవిష్కరించారు. తీన్మార్ మల్లన్న పార్టీ జెండాను రెండు […]
అరుణ్, రవీంద్రలుగా గుర్తింపు..
బరేలీ/ఘజియాబాద్ : బాలీవుడ్ హీరోయిన్ దిశా పటానీ ఇంటి ముందు కాల్పులు జరిగిన
Kishkindhapuri Movie Villan Sandy Master Exclusive Interview
The post Kishkindhapuri Movie Villan Sandy Master Exclusive Interview appeared first on Telugu360 .
ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్.. ఫైనల్కు దూసుకెళ్లిన నీరజ్ చోప్రా
టోక్యో: జపాన్ వేదికగా జరుగుతున్న ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో భారత స్టార్ ఆటగాడు నీరజ్ చోప్రా జావెలిన్ త్రో విభాగంలో ఫైనల్కు దూసుకెళ్లాడు. బుధవారం జరిగిన క్వాలిఫయింగ్ రౌండ్లో నీరజ్ తొలి ప్రయత్నంలోనే ఈటెను 84.82 మీటర్ల దూరంలో విసిరి ఫైనల్కు అర్హత సాధించాడు. ఫైనల్ కోసం నిర్దేశించిన 84.50 మీటర్ల మార్క్ను నీరజ్ అలవోకగా అందుకున్నాడు. దీంతో అతను మొదటి ప్రయత్నంలోనే ఫైనల్కు దూసుకెళ్లాడు. గురువారం జరిగే ఫైనల్లో నీరజ్ స్వర్ణం కోసం పోటీపడనున్నాడు. పోలండ్ […]
ఆంధ్రప్రభ, గూడూరు, తిరుపతి జిల్లా : ఆంజనేయస్వామి జెండా పండుగ గూడూరు పట్టణ
జాన్వీ కపూర్ లేటెస్ట్ మూవీ.. ట్రైలర్ చూసేయండి..
శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉంది. కొద్ది రోజుల క్రితం ‘పరమ్ సుందరి’ సినిమాతో మెప్పించిన ఈ ముద్దుగుమ్మ.. ‘సన్నీ సంస్కారి కీ తులసీ కుమారి’ అనే సినిమాతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవలే ఈ సినిమా ట్రైలర్ కూడా విడుదలైంది. ఆ ట్రైలర్కి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా జాన్వీ నటిస్తున్న మరో చిత్రం హోం బౌండ్ (Homebound). ఈ సినిమాను నీరజ్ ఘైవాన్ దర్శకత్వంలో […]
ఊతప్ప, యువరాజ్ రావాల్సిందే విచారణకు!!
భారత మాజీ క్రికెటర్లు యువరాజ్ సింగ్, రాబిన్ ఊతప్పతో పాటు ప్రముఖ నటుడు సోనూ సూద్కు ఈడీ సమన్లు పంపింది.
మనసును అర్పిస్తే చాలు.. హైదరాబాద్, ఆంధ్రప్రభ : అఖిలాండకోటి బ్రహ్మాండనాయకి ఆదిపరాశక్తి నిమిషాంబికా
చొరబాటుదారులను కాపాడేందుకే కాంగ్రెస్ ర్యాలీలు: అమిత్షా
న్యూఢిల్లీ : ఓటర్ల జాబితా ప్రక్షాళన కోసం ‘ప్రత్యేక సమగ్ర సవరణ’ ప్రక్రియకు బీజేపీ మద్దతు ఇస్తోందని కేంద్ర మంత్రి అమిత్షా వెల్లడించారు. చొరబాటుదారుల ఓట్లతో గెలవాలని కాంగ్రెస్ చూస్తోందని ఆరోపించారు. ప్రధాని మోడీ జన్మదినం సందర్భంగా ఢిల్లీ లోని త్యాగరాజ్ స్టేడియంలో స్థానిక ప్రభుత్వ పథకాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. “చొరబాటుదారులను కాపాడేందుకే రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ ఇటీవల ఓటర్ అధికార్ యాత్ర నిర్వహించింది. వారి ఓట్లతో ఎన్నికల్లో గెలవాలని చూస్తోంది. దేశ […]
అమెరికా నేతలు అవినీతిపరులు.. పాక్ మంత్రి షాకింగ్ కామెంట్స్
ఇస్లామాబాద్: ఓ పక్క పాక్ ప్రధాని సెహబాజ్ షరీఫ్ అమెరికా పర్యటనకు రంగం సిద్ధం చేసుకుంటుంటే.. మరోవైపు ఆయన మంత్రివర్గ సభ్యులు మాత్రం అగ్రరాజ్యాన్ని ఇరుకున పడేస్తున్నారు. తాజాగా ఆ దేశ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అమెరికా నేతలు అవినీతి పరులని, వారు ఇజ్రాయెల్ నుంచి లంచాలు స్వీకరిస్తున్నారని ఆరోపించారు. పాక్కు చెందిన జియో టీవీకి ఇచ్చిన ఇంటర్వూలో ఆసిఫ్ మాట్లాడుతూ “ మేము లంచాలు స్వీకరించామని తీవ్ర అపవాదులు ఎదుర్కొన్నాం. […]
పాక్ సంచలన నిర్ణయం.. మ్యాచ్ గంటసేపు ఆలస్యం
దుబాయ్: ఆసియాకప్లో భాగంగా భారత్, పాకిస్థాన్ మధ్య జరిగిన మ్యాచ్లో ‘నో హ్యాండ్షేక్’ వివాదం తీవ్ర రూపం దాల్చింది. భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్.. ఇతర ఆటగాళ్లు.. పాక్ (Pakistan) ఆటగాళ్లకు హ్యాండ్షేక్ ఇవ్వకుండా ఉండటంపై పాకిస్థాన్ క్రికెట్ బోర్డు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మ్యాచ్ రెఫరీ ఆండీ ఫైక్రాఫ్ట్ను తొలగించాలని పిసిబి డిమాండ్ చేసింది. కానీ, ఐసిసి నుంచి మాత్రం ఈ విషయంపై ఎలాంటి స్పందన రాలేదు. దీంతో పాకిస్థాన్ ఈ టోర్నమెంట్ నుంచి […]
హాలీవుడ్ భామ బాలీవుడ్ ఎంట్రీ ?
హాలీవుడ్ స్టార్ సిడ్నీ స్వీని త్వరలోనే బాలీవుడ్లో మెరిసే అవకాశముందని వార్తలు వస్తున్నాయి.
విశ్వకర్మ జయంతి వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే
విశాలాంధ్ర – ద్వారకాతిరుమల : ద్వారకాతిరుమల వెంకటేశ్వర స్వామి దేవస్థానం ఆళ్వార్ సత్రంలో విశ్వకర్మ జయంతి వేడుకలు బుదవారం ఘనంగా నిర్వహించారు. గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు పాల్గొని విశ్వకర్మ భగవానుడిని దర్శించుకున్నారు. ముందుగా ఆయనకు మండల విశ్వబ్రాహ్మణ సంఘ సభ్యులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం విశ్వబ్రాహ్మణ సంఘ సభ్యులు ఎమ్మెల్యేని ఘనంగా సత్కరించారు. అలాగే మండలంలోని గుండుగొలనుకుంటలో ఓ డ్వాక్రా సంఘ సభ్యురాలుకి ప్రభుత్వం మంజూరు […] The post విశ్వకర్మ జయంతి వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే appeared first on Visalaandhra .
ఆసియా కప్ లో భారత జట్టు చేతిలో ఓటమిని జీర్ణించుకోలేకపోతున్నారు పాకిస్థాన్ క్రికెట్ బోర్డ్ పెద్దలు, ఆ దేశ మాజీ ఆటగాళ్లు.
వారిని జైలుకు పంపండి.. పంట వ్యర్థాల దహనంపై సుప్రీం సీరియస్
న్యూఢిల్లీ : ఏటా శీతాకాలంలో ఢిల్లీ, పరిసర ప్రాంతాల్లో వాయు కాలుష్యం తీవ్రస్థాయికి చేరుతోన్న విషయం తెలిసిందే. అదే సమయంలో పొరుగు రాష్ట్రాల్లో పంట వ్యర్థాలను తగులబెట్టడం దీనికి ఓ కారణమనే వాదనలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో పంట వ్యర్థాల దహనంపై దాఖలైన పిటిషన్లపై తాజాగా మరోసారి విచారణ చేపట్టిన సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. దీనికి పాల్పడుతున్న కొంతమందిని జైలుకు పంపితేనే మిగతా వారికి గట్టి సందేశం ఇచ్చినట్టు అవుతుందని వ్యాఖ్యానించింది. ఈ అంశంపై […]
Handshake Row : Pakistan boycott Asia Cup match ?
Pakistan Cricket Team has threatened to pull out of Asia Cup following the fallout from the recent handshake controversy erupted after the summit clash with India in which they suffered a humiliating defeat. Today, they have decided to boycott the group match against UAE after the demands of Pakistan Cricket Board have not been encouraged […] The post Handshake Row : Pakistan boycott Asia Cup match ? appeared first on Telugu360 .
నిజాం పాలనలో హైదరాబాద్ సంస్థానంలో ఎన్నో దారుణాలు: మోడీ
భోపాల్: నిజాం పాలనలో హైదరాబాద్ సంస్థానంలో అనేక దారుణాలు జరిగాయని ప్రధాని నరేంద్రమోడీ గుర్తు చేశారు. బుధవారం మధ్యప్రదేశ్ లోని ధార్ జిల్లాలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. “ఈ రోజు సెప్టెంబర్ 17. ఇది మరో చరిత్రాత్మకమైన రోజు. సర్దార్ వల్లభాయ్ పటేల్ ఎంతో ధైర్య సాహసాలు చూపించి హైదరాబాద్ను దేశంలో విలీనం చేశారు. దీంతో నిజాం అకృత్యాల నుంచి సంస్థానానికి విముక్తి లభించింది. దానికి గుర్తుగా హైదరాబాద్ విమోచనదినం నిర్వహిస్తున్నాం ” అని […]
నిర్మలా సీతారామన్ ఫోటో 14.35 లక్షల మోసం
కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఫొటోను డీపీగా పెట్టి దారుణంగా మోసం చేశారు.
జార్జియాలో భారతీయులపై అమానవీయ ప్రవర్తన
లండన్: ఈ వీసాలు, సరైన పత్రాలతో జార్జియాకు వెళ్లిన తమ పట్ల అక్కడి అధికారులు అమానవీయంగా ప్రవర్తించారని ఓ భారతీయ మహిళ ఆరోపించారు. జంతువుల్లా వీధుల్లో కూర్చోబెట్టారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఈమేరకు ఆమె ఇన్స్టాగ్రామ్లో పెట్టిన పోస్టు నెట్టింట వైరల్గా మారింది. ధ్రువీ పటేల్ అనే మహిళ ఈ పోస్టు పెట్టారు. అర్మేనియా లోని సడఖ్లో సరిహద్దు నుంచి జార్జియా లోకి వెళ్తున్న 56 మంది భారతీయులను అక్కడి అధికారులు ఇబ్బందులకు గురి చేశారని ఆమె […]
Asia Cup : ఆసియా కప్ లో పాక్ సంచలన నిర్ణయం?
ఆసియా కప్ లో సంచలనం చోటు చేసుకుంది. ఆసియా కప్ ను బహిష్కరించాలని పాకిస్తాన్ నిర్ణయించినట్లు సమాచారం.
ఒటిటిలోకి రొమాంటిక్ కామెడీ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..
ఈ ఏడాది ‘భైరవం’ అనే మల్టీస్టారర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన హీరో నారా రోహిత్.. ఆ తర్వాత సోలోగా ‘సుందరకాండ’ (Sundarakanda) అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది. అయితే థియేటర్లోకి వచ్చిన నెల రోజుల్లోనే ఈ సినిమా ఒటిటిలోకి వచ్చేందుకు సిద్ధమైంది. ఈ నెల 23వ తేదీ నుంచి సుందరకాండ సినిమా ‘జియో హాట్స్టార్లో స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని ఒటిటి సంస్థ అధికారికంగా ప్రకటించింది. ‘ఏ […]
పోటీ చేస్తారు.. గెలుస్తారు పల్నాడు రూరల్ ప్రతినిధి, ఆంధ్రప్రభ : ఆంధ్రప్రదేశ్ నుంచి
రాజా కృష్ణారెడ్డి బాధ్యతలు కర్నూలు ప్రతినిధి, ఆంధ్రప్రభ : కర్నూలు జిల్లా ఉద్యాన
ఇంటిల్లిపాది కలసి భోజనం చేద్దాం
ఇంటిల్లిపాది కలసి భోజనం చేద్దాం కర్నూలు, ప్రతినిధి, ఆంధ్రప్రభ : మహిళల ఆరోగ్య
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో పోటీ చేస్తా
కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ సంచలన కామెంట్స్ చేశారు
‘లిటిల్ హార్ట్స్’పై మహేశ్ పోస్ట్.. ‘ఎక్కడి వెళ్లకు’ అంటూ చమత్కారం
చిన్న సినిమా, పెద్ద సినిమా అని తేడా లేకుండా తనకు నచ్చితే చాలు ప్రొత్సాహించడంలో ఎప్పుడూ ముందుంటారు హీరో మహేశ్ బాబు (Mahesh Babu). సినిమా నచ్చిన వెంటనే ఆయన ఎక్స్ ఖాతాలో సినిమా బృందాన్ని మెచ్చుకుంటూ పోస్ట్ చేస్తుంటారు. తాజాగా విడుదలై గ్రాండ్స్ సక్సెస్ని అందుకున్న చిత్రం ‘లిటిల్ హార్ట్స్’. మౌళీ, శివానీ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా సెప్టెంబర్ 5న విడుదలైన గ్రాండ్ సక్సెస్ సాధించింది. ఎంతో మంది సినీ ప్రముఖులు ఈ […]
Telangana : బాత్ రూంలో ఇరవై లక్షలు.. మరో ఏడీఈ ఇంట్లో ఏసీబీ సోదాలు
విద్యుత్తు శాఖ ఏడీఈ అంబేద్కర్ సన్నిహితులు, బినామీల ఇళ్లలో అవినీతి నిరోధక శాఖ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.
నా కెరీర్ నాశనం చేయొద్దు.. ప్లీజ్: కమెడియన్ #TeluguPost #telugu #post #news
Andhra Pradesh : రాజధాని అమరావతి రైతులకు తీపికబురు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాజధాని అమరావతి రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది
భారీ స్థాయిలో ఉద్యోగ నియామకాలు
భారీ స్థాయిలో ఉద్యోగ నియామకాలు హైదరాబాద్, ఆంధ్రప్రభ : తెలంగాణ ప్రభుత్వం భారీ
Hyderabad : హైదరాబాద్ లో డిజిటల్ అరెస్ట్ కు భయపడి డాక్టర్ మృతి
హైదరాబాద్ లో సైబర్ నేరగాళ్ల డిజిటల్ అరెస్ట్ కు భయపడి ఒక మహిళ వైద్యురాలు మరణించింది
తల్లీకొడుకు ఆత్మహత్య పల్నాడు రూరల్ ప్రతినిధి, ఆంధ్రప్రభ : పల్నాడు జిల్లా, సత్తెనపల్లి(Sattenapalli)
Komatireddy : హలో.. వినిపించడం లేదా.. కోమటిరెడ్డి కామెంట్స్ కనిపించడం లేదా?
మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి దూకుడు ఆగేటట్లు కనిపించడం లేదు
స్మృతి అదరహో.. ప్రపంచ రికార్డు సమం..
ముల్లాన్పూర్: ఆస్ట్రేలియాతో మూడు వన్డేల సిరీస్లో భాగంగా జరుగుతున్న రెండో వన్డేలో టీం ఇండియా ఓపెనర్ స్మృతి మంధాన (Smriti Mandhana) అదరిపోయే ఇన్నింగ్స్ ఆడింది. ఈ మ్యాచ్లో 77 బంతుల్లో సెంచరీ సాధించిన స్మృతి భారత తరఫున అత్యంత వేగంగా సెంచరీ చేసిన లిస్ట్లో రెండో స్థానంలో నిలిచింది. భారత్ తరఫున అత్యంత వేగంగా సెంచరీ చేసిన లిస్ట్లో మొదటి స్థానంలో కూడా స్మృతినే ఉండటం విశేషం. ఈ ఏడాది ఐర్లాండ్పై ఆమె 70 బంతుల్లోనే […]
మానేరు వాగులో చిక్కుకున్న 10 మంది కూలీలు #telugupost #viralvideo #manairdam #latestnews
నాయి బ్రాహ్మణులు వినూత్న రీతిలో యాచకులకు సేవలు
విశాలాంధ్ర ధర్మవరం; ధర్మవరం శాసనసభ్యులు, రాష్ట్ర కుటుంబ ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ పుట్టినరోజు పురస్కరించుకొని నాయి బ్రాహ్మణులు వినూత్న రీతిలో జిల్లా నాయి బ్రాహ్మణ అధ్యక్షులు మాల్యవంతం చలపతి, పట్టణ అధ్యక్షులు కడియాల నారాయణస్వామి ఆధ్వర్యంలో యాచకులకు సేవలు అందించారు. పట్టణములోని శిరిడీ సాయిబాబా ఆలయం వద్ద అపరిశుభ్రంగా ఉన్న వందమంది యాచకులకు కటింగ్, షేవింగ్ ను చేశారు. అదేవిధంగా వారికి బిజెపి పట్టణ ప్రతినిధి హరీష్ బాబు, పట్టణ అధ్యక్షుడు జింక […] The post నాయి బ్రాహ్మణులు వినూత్న రీతిలో యాచకులకు సేవలు appeared first on Visalaandhra .
మరింత అందుబాటులోకి మెరిల్ రోబోటిక్ సర్జరీ
ఆంధ్రప్రభ : భారతీయ ఆరోగ్య సంరక్షణ అండ్ ప్రపంచ మెడ్టెక్కు ఒక మైలురాయి
నృత్య కళారత్న అవార్డును కైవసం చేసుకున్న డాన్స్ మాస్టర్ బాబు బాలాజీ
విశాలాంధ్ర ధర్మవరం; అనంతపురంలోని లలిత కళాపరిషత్ లో రంగస్థలం సకల వృత్తి కళాకారుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణానికి చెందిన శ్రీ లలిత నాట్య కళా నికేతన్ వ్యవస్థాపకులు, డాన్స్ మాస్టర్ బాబు బాలాజీ చేస్తున్న కూచిపూడి విభాగంలో ఎన్నో సేవలను చేశారు. ఈ సందర్భంగా బాబు బాలాజీ వారి చేస్తున్న సేవలను పురస్కరించుకొని కార్యనిర్వాహకులు పెద్ద ప్రోగు ఆనంద్ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్ అధినేత నాగేంద్ర గౌడ్ చేతుల […] The post నృత్య కళారత్న అవార్డును కైవసం చేసుకున్న డాన్స్ మాస్టర్ బాబు బాలాజీ appeared first on Visalaandhra .
గ్లోబల్ స్థాయిలో … హైదరాబాద్, ఆంధ్రప్రభ : హైదరాబాద్లోని మహీంద్రా యూనివర్శిటీ(Mahindra University),
పక్షవాతంతో 14 ఏళ్ళు పోరాడి తుదివిశ్వాస విడిచిన చిట్టెమ్మ
విశాలాంధ్ర- చింతలపూడి : గలగలా మాట్లాడే ఆ గొంతు మూగబోయింది…అనంతమైన ఆత్మీయానురాలను పంచిన చక్రపు చిట్టెమ్మ(80) గడచిన 14 ఏళ్లుగా పక్షవాతం వ్యాధితో పోరాడుతూ తుదిశ్వాసవిడిచింది. చింతలపూడి మండలం ఎండపల్లి గ్రామానికి చెందిన చిట్టెమ్మ తుది శ్వాస విడవడంతో బుధవారం సాంప్రదాయపద్ధంగా ఆమె కొడుకులు అంత్యక్రియలు నిర్వహించారు. గురుభట్లగూడెంలో ఓ పెద్ద కుటుంబంలో పుట్టి పెరిగిన చిట్టెమ్మ చిన్ననాటి నుండి అందరితో కలిసి మెలిసి ఉండడం, కష్ట సుఖాలను పంచుకోవడం తనవాళ్లు అన్నవాళ్ళకి అండగా నిలవడం ఆమె […] The post పక్షవాతంతో 14 ఏళ్ళు పోరాడి తుదివిశ్వాస విడిచిన చిట్టెమ్మ appeared first on Visalaandhra .
Telangana : టీజీఎస్ ఆర్టీసీ గుడ్ న్యూస్...1,743 ఉద్యోగాలు
టీజీఎస్ ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది. నిరుద్యోగులకు తీపి కబురు అందించింది
Pawan Kalyan’s OG completes Censor Scrutiny
Pawan Kalyan’s upcoming movie OG is all set for a grand release during Dasara season. All eyes are waiting for the trailer of the film. OG is high on expectations and it will be the biggest opener for Telugu cinema this year. The film completed all the censor formalities and it is awarded U/A certificate. […] The post Pawan Kalyan’s OG completes Censor Scrutiny appeared first on Telugu360 .
Netflix Team meets Allu Arjun and Atlee
Icon Star Allu Arjun and top director Atlee are working on a project that offers a bigger scale experience for the Indian audience. The team hinted that it would be a global film and some of the top technicians are working for the film. A massive 50-day schedule of the film was wrapped up recently […] The post Netflix Team meets Allu Arjun and Atlee appeared first on Telugu360 .
Breaking : కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం
కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ఈవీఎంలపై పై గుర్తులతో పాటు అభ్యర్థుల ఫొటోలను కలర్ గాపెట్టాలని నిర్ణయించింది
నేత్రదానం చేసిన మేడ సుధాకర్ కుటుంబ సభ్యులు
మానవతా చైర్మన్ తల్లం నారాయణమూర్తివిశాలాంధ్ర ధర్మవరం;; పట్టణములో అతి కొద్ది కాలంలోనే మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఎన్నో సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూ ప్రజల వద్ద, అధికారుల వద్ద, వివిధ స్వచ్ఛంద సేవా సంస్థల వద్ద మంచి గుర్తింపును పొందడం జరిగింది. ఇందులో భాగంగానే పట్టణ, గ్రామీణ ప్రాంతాలలో గలవారికి ఉచితంగా బాడీ ఫ్రీజర్ బాక్స్ ను కూడా గత కొన్ని నెలలుగా సేవా దృక్పథంతో పంపిణీ చేస్తున్నారు. ఇందులో పట్టణంలోని శాంతినగర్ లో నివాసముంటున్న మేడా […] The post నేత్రదానం చేసిన మేడ సుధాకర్ కుటుంబ సభ్యులు appeared first on Visalaandhra .
రైల్వేస్టేషన్ పరిసర ప్రాంతాలలో ఆకస్మిక తనిఖీలు.. టూ టౌన్ సిఐ రెడ్డప్ప
విశాలాంధ్ర -ధర్మవరం : జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు పట్టణంలోని రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాలలో టూ టౌన్ సీఐ రెడ్డప్ప ఆధ్వర్యంలో సిబ్బంది సహకారంతో ఆకస్మిక తనిఖీలను చేపట్టారు. అనంతరం సిఐ మాట్లాడుతూ అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతున్న సదరు వ్యక్తులను మీకు ఎదురుపడితే వెంటనే డయల్ 100 కు ఫోన్ చేయాలని అక్కడి ప్రయాణికులకు ప్రజలకు అవగాహన కల్పించారు. అసాంఘిక కార్యకలాపాలకు ప్రోత్సహించిన, నేరం చేసిన కఠినంగా శిక్షలు తప్పవని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ […] The post రైల్వేస్టేషన్ పరిసర ప్రాంతాలలో ఆకస్మిక తనిఖీలు.. టూ టౌన్ సిఐ రెడ్డప్ప appeared first on Visalaandhra .
ధర్మవరంలో బ్యాంకింగ్ ఉచిత శిక్షణ అర్హత పరీక్షలు విజయవంతం
ఒంటేరు శ్రీనివాసులు రెడ్డి పిలుపువిశాలాంధ్ర ధర్మవరం; యువత తమ జీవితంలో ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుని దాన్ని సాధించేంతవరకు విశ్రమించకూడదని ఉపాధ్యాయ సంఘాల గౌరవ సలహాదారు, సంస్కృతి సేవా సమితి రాష్ట్ర కార్యదర్శి ఒంటేరు శ్రీనివాసులు రెడ్డి పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ధర్మవరం పట్టణంలోని ప్రభుత్వ కే.హెచ్. డిగ్రీ కళాశాలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ జన్మదిన పురస్కరించుకుని, సంస్కృతి సేవా సమితి ఆధ్వర్యంలో గురు రాఘవేంద్ర బ్యాంకింగ్ కోచింగ్ సెంటర్ (నంద్యాల) సహకారంతో 120 […] The post ధర్మవరంలో బ్యాంకింగ్ ఉచిత శిక్షణ అర్హత పరీక్షలు విజయవంతం appeared first on Visalaandhra .
ఆకట్టుకున్న మానస నృత్య కళాకేంద్రం ప్రదర్శన
విశాలాంధ్ర -ధర్మవరం: అనంతపురం పట్టణంలోని లలిత కళా పరిషత్ వేదిక నందు జానపద మహా బృంద నృత్యం ఉద్యమంలో శ్రీ సత్య సాయి జిల్లా ధర్మవరం పట్టణానికి చెందిన మానస నృత్య కళా కేంద్రం వారి శిష్య బృందం ప్రదర్శించిన నాట్యం అందరిని ఆకట్టుకుంది. ఈ సందర్భంగా గురువు మానస మాట్లాడుతూ దాదాపుగా 2000 మంది శిష్య బృందంతో అంగరంగ వైభవంగా నిర్వహించారు. కార్యక్రమానికి ధర్మవరం పట్టణం కి చెందినటువంటి మానస నృత్య కళాకేంద్రం వారి శిష్య […] The post ఆకట్టుకున్న మానస నృత్య కళాకేంద్రం ప్రదర్శన appeared first on Visalaandhra .
రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైన నెహ్రూ మున్సిపల్ ఉన్నత పాఠశాల విద్యార్థి
విశాలాంధ్ర ధర్మవరం ; ఉమ్మడి అనంతపూర్ జిల్లా నుంచి ఫుట్బాల్ అండర్ 14 బాలికల విభాగంలో శ్రీ సత్య సాయి జిల్లా ధర్మవరం పట్టణానికి చెందిన నెహ్రూ మున్సిపల్ హైస్కూల్లో చదువుతున్న సాజియా తన ప్రతిభను కనబరిచి జిల్లా జట్టుకు ఎంపిక కావడం జరిగింది. త్వరలో నిర్వహించే రాష్ట్రస్థాయి పోటీలకు ఆ విద్యార్థిని పాల్గొంటుందని హెడ్మాస్టర్ శారద, ఫిజికల్ డైరెక్టర్ రాణి తెలిపారు. ఈ సందర్భంగా పాఠశాల హెచ్ఎం తో పాటు ఉపాధ్యాయులు, పిడి, పాఠశాల విద్యార్థులు, […] The post రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైన నెహ్రూ మున్సిపల్ ఉన్నత పాఠశాల విద్యార్థి appeared first on Visalaandhra .
ఐసీసీ t20 ర్యాంకింగ్స్ భారత్ క్లీన్ స్వీప్#TeluguPost #telugu #post #news
మోదీ బయోపిక్..#TeluguPost #telugu #post #news
ఓజోన్ పొరను సంరక్షించుకొనుట అందరి బాధ్యత.. ప్రిన్సిపాల్ పద్మశ్రీ
విశాలాంధ్ర- ధర్మవరం ; ఓజోన్ పొరను సంరక్షించుకొనుట అందరి బాధ్యత అని ప్రిన్సిపాల్ పద్మశ్రీ, ఫిజికల్ సైన్స్ టీచర్ విజయ్ కుమారి తెలిపారు. ఈ సందర్భంగా పాఠశాలలో వరల్డ్ ఓజోడే ను ఘనంగా జరుపుకున్నారు. సైన్స్ టీచర్లు విద్యార్థులతో ఓజోన్ పొర పరిరక్షణకు సంబంధించిన అవగాహన కల్పించుటకు గొడుగులతో ర్యాలీని కూడా నిర్వహించడం జరిగింది. అంతేకాకుండా పోస్టర్ ప్రదర్శన భక్తుత్వపు పోటీలు నిర్వహించారు. తదుపరి ఓజోన్ (03) ఆకారంలో విద్యార్థులు ప్రదర్శన నిర్వహించారు. ఓజోన్ పొర అనేది […] The post ఓజోన్ పొరను సంరక్షించుకొనుట అందరి బాధ్యత.. ప్రిన్సిపాల్ పద్మశ్రీ appeared first on Visalaandhra .
రాష్ట్రస్థాయికి ఎంపికైన క్రీడాకారులను అభినందించిన ఉపాధ్యాయులు
విశాలాంధ్ర- ఉరవకొండ (అనంతపురం జిల్లా) : వజ్రకరూరు మండలం చిన్న హోతురు ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులు రాష్ట్రస్థాయిలో జరిగే రగ్బీ పోటీలకు ఎంపిక కావడంతో పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్ రెడ్డి, ఫిజికల్ డైరెక్టర్ ప్రభాకర్ మరియు పాఠశాల సిబ్బంది విద్యార్థుల తల్లిదండ్రులు క్రీడాకారులను అభినందించారు. బుధవారం స్థానిక పాఠశాల ఆవరణలో జరిగిన కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ అనంతపురం ఆర్డిటి క్రీడా మైదానంలో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ వారు నిర్వహించిన సెలక్షన్లలో రగ్బీ క్రీడకు సంబంధించి […] The post రాష్ట్రస్థాయికి ఎంపికైన క్రీడాకారులను అభినందించిన ఉపాధ్యాయులు appeared first on Visalaandhra .
‘మిరాయ్’ @ 100 కోట్లు.. ఐదు రోజుల్లోనే..
హైదరాబాద్: తేజా సజ్జా హీరోగా, మంచు మనోజ్ ప్రతినాయకుడి పాత్రలో నటించిన చిత్రం ‘మిరాయ్’ (Mirai). గత శుక్రవారం(సెప్టెంబర్ 12) విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్గా నిలిచింది. అతీంద్రియ శక్తులు, మైథాలజీ కథాంశంగా ఈ సినిమాను కార్తీక్ ఘట్టమనేని తెరకెక్కించారు. అయితే ఈ సినిమా విడుదలైన ఐదు రోజుల్లోనే రూ.100 కోట్ల క్లబ్లో చేరింది. ఈ సందర్భంగా తేజా సజ్జా, మంచు మనోజ్లు ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు. తాజాగా ఈ సినిమా సక్సెస్ మీట్ను విజయవాడలో […]
Interesting buzz on Prabhas’ Fauji in Bollywood media
Since morning, Bollywood media houses are abuzz with an interesting rumour about pan-India superstar Prabhas’ upcoming film Fauji under the direction of Telugu filmmaker Hanu Raghavapudi. As per these reports, Hanu Raghavapudi has reportedly approached notable Bollywood actor Abhishek Bachchan for a pivotal role in this war drama which is currently on shooting floors. The […] The post Interesting buzz on Prabhas’ Fauji in Bollywood media appeared first on Telugu360 .
పేదరిక నిర్మూలన జరగాలంటే విద్య ఒక్కటే మార్గం: రేవంత్
హైదరాబాద్: విద్యావిధానంలో సమూల మార్పులు, ప్రక్షాలళనకు నిర్ణయం తీసుకున్నామని సిఎం రేవంత్ రెడ్డి తెలిపారు. విద్యా విధానంలో మార్పులతో పాటు పేదరిక నిర్మూలన జరగాలని అన్నారు. తెలంగాణ నూతన విద్యా విధానంపై సిఎం సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా సిఎం మీడియాతో మాట్లాడుతూ.. పేదరిక నిర్మూలన జరగాలంటే విద్య ఒక్కటే మార్గం అని అంతర్జాతీయ స్థాయికి మన విద్యా విధానం సరితూగట్లేదని తెలియజేశారు. ఏటా లక్షా 10 వేల మంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు వస్తున్నారని, ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లతో […]
పంట వ్యర్థాల దహనంపై సుప్రీం కీలక వ్యాఖ్యలు
కొంతమందిని జైలుకు పంపాల్సిన అవసరం ఉంది ఈ విషయంపై తాజా విచారణలో సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహందేశ రాజధాని దిల్లీ పరిసర ప్రాంతాల్లో ఏటా శీతాకాలంలో గాలి కాలుష్యం తీవ్రంగా పెరుగుతున్న విషయం తెలిసిందే.ఈ కాలుష్యానికి ప్రధాన కారణంగా పొరుగు రాష్ట్రాలలో పంట వ్యర్థాలను తగ్గలబెట్టడం దీనికి ఓ కారణమనే వాదనలు ఉన్నాయి.ఈ నేపథ్యంలో పంట వ్యర్థాల దహనంపై అనేక పిటిషన్లు సుప్రీంకోర్టులో దాఖలు అయ్యాయి.తాజా విచారణలో సుప్రీంకోర్టు ఈ విషయంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, దీనికి […] The post పంట వ్యర్థాల దహనంపై సుప్రీం కీలక వ్యాఖ్యలు appeared first on Visalaandhra .
నెల్లూరులో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురు స్పాట్ డెడ్
నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. సంగం మండలం పెరమన వద్ద జాతీయ రహదారిపై కారును టిప్పర్ ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో చిన్నారి సహా ఏడుగురు ప్రాణాలను కోల్పోయారు.రాంగ్ రూట్లో వేగంగా వచ్చిన టిప్పర్ కారును ఢీ కొట్టి కొద్దిదూరం తీసుకెళ్లింది. కారు టిప్పర్ కిందకి వెళ్లడంతో అందులో ఉన్న మృతదేహాలు నుజ్జునుజ్జయయ్యాయి. కారులో ఉన్న వ్యక్తులు నెల్లూరు నుంచి కడప వైపు వెళ్లుతుండగా ఈ ప్రమాదం సంభవించింది. పోలీసులు, స్థానికులు ఘటనా స్థలానికి […] The post నెల్లూరులో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురు స్పాట్ డెడ్ appeared first on Visalaandhra .
గ్రూప్-1 మెయిన్స్ ఫలితాల రద్దుపై హైకోర్టు డివిజన్ బెంచ్ను ఆశ్రయించిన టీజీపీఎస్సీ
తెలంగాణ హైకోర్టులో గ్రూప్-1 మెయిన్స్ ఫలితాలపై సింగిల్ బెంచ్ ఈ నెల 9న సంచలన తీర్పు ఇచ్చింది. మార్చి 10న విడుదల చేసిన మెయిన్స్ ఫలితాలు, మార్చి 30న ప్రకటించిన జనరల్ ర్యాంకులను రద్దు చేయడం ద్వారా టీజీపీఎస్సీకి రెండు ఆప్షన్లను సూచించింది.ఒకవైపు, మెయిన్స్ జవాబు పత్రాలను సుప్రీంకోర్టు సూత్రాల ప్రకారం మాన్యువల్ మూల్యాంకనం చేసి, ఆ ఫలితాల ఆధారంగా 563 పోస్టులను భర్తీ చేయాలి. ఎనిమిది నెలల్లో ఆ ప్రక్రియను పూర్తి చేయాలిలేకపోతే, 2024 అక్టోబరు […] The post గ్రూప్-1 మెయిన్స్ ఫలితాల రద్దుపై హైకోర్టు డివిజన్ బెంచ్ను ఆశ్రయించిన టీజీపీఎస్సీ appeared first on Visalaandhra .
చిత్తూరు స్వచ్ఛతాహీ సేవ ర్యాలీ సందడి..
చిత్తూరు, ఆంధ్రప్రభ బ్యూరో : నగర ప్రజలు, యువత, నాయకులు అంతా కలిసి
Lokesh Kanagaraj back to Khaithi 2?
Lokesh Kanagaraj is one director who is in huge demand. His recent film Coolie featuring Rajinikanth received huge criticism but the film managed to mint money. Before the release of Coolie, Lokesh Kanagaraj said that he would direct Khaithi 2 soon. But soon, he narrated a script for Rajinikanth and Kamal Haasan which happens to […] The post Lokesh Kanagaraj back to Khaithi 2? appeared first on Telugu360 .
గడ్చిరోలిలో ఎదురుకాల్పులు.. ఇద్దరు మావోయిస్టుల మృతి
గడ్చిరోలి: మహారాష్ట్రలో మావోయిస్టులు, భద్రతా బలగాల మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనలో ఇద్దరు మహిళ మావోయిస్టులు మృతి చెందారు. గడ్చిరోలి (Gadchiroli) జిల్లాలో మావోయిస్టులు ఉన్నారనే సమాచారంలో భద్రతా బలగాలు తనిఖీలు చేపట్టాయి. దీంతో అక్కడ ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఇద్దరు మహిళ మావోలు మృతి చెందగా.. ఘటనాస్థలంలో ఎకె-47 సహా పెద్దు ఎత్తున ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. జిల్లా అడవుల్లో భద్రతాబలగాల గాలింపు కొనసాగుతోంది. Also Read : డెహ్రాడూన్ లో […]
హైదరాబాద్, ఆంధ్రప్రభ : రాచరికం నుంచి ప్రజాస్వామ్య వ్యవస్థలోకి తెలంగాణ (Telangana) బిడ్డలు
కర్నూలు పోలీసులు నివాళి కర్నూలు బ్యూరో, ఆంధ్రప్రభ : విశ్వకర్మను ప్రపంచంలోనే తొలి
గుంటూరులో స్వస్త్ నారి – సశక్త్ పరివార్ అభియాన్ ప్రారంభం
( గుంటూరు బ్యూరో , ఆంధ్రప్రభ) : మహిళ ఆరోగ్యంగా బలపడితే ఆమె
ప్రకటించిన తీన్మార్ హైదరాబాద్, ఆంధ్రప్రభ : ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నకొత్త పార్టీ పేరు(Name
కళ్యాణదుర్గంలో కూటమి నేతల వేడుక
( అనంతపురం బ్యూరో, ఆంధ్రప్రభ) : దేశ ప్రధాని నరేంద్ర మోదీ జన్మదిన
Big Relief for Amaravati Farmers: Govt Removes “Assigned Land” Tag
In a major relief to farmers who gave their land for the development of Amaravati, the Andhra Pradesh government has taken a significant step to resolve a long-standing issue. The farmers, who had voluntarily handed over their lands under the Land Pooling Scheme, are now being given developed returnable plots as per earlier promises. However, […] The post Big Relief for Amaravati Farmers: Govt Removes “Assigned Land” Tag appeared first on Telugu360 .
కేరళలో కలకలం.. 60 ఏళ్ల వృద్ధుడి ఇంట్లో ఆయుధాలు
తిరువనంతపురం: కేరళలోని (Kerala) ఓ వృద్ధుడి ఇంట్లో భారీగా ఆయుధాలు లభించడం కలకం సృష్టిస్తోంది. భారీగా ఆయుధాలతో పాటు.. మందు గుండు సామాగ్రి కూడా దొరికాయి. ఈ విషయాన్ని పోలీసులు వెల్లడించారు. మలప్పురం జిల్లాలో నివసిస్తున్న ఉన్నికమద్ (60) ఇంట్లో ఆయుధాలు ఉన్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు అతడి ఇంట్లో సోదాలు నిర్వహించారు. అక్కడ 20 ఎయిర్ గన్లు, మూడు రైఫిల్స్, 40 పెల్లెట్ బాక్స్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈనేపథ్యంలో ఉన్నికముద్ని పోలీసులు అరెస్ట్ చేశారు. […]
హైడ్రా కార్యాలయం ఎదుట ఉద్రిక్తత
ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : హైడ్రా డీఆర్ఎఫ్ బృందాల (DRF teams) జీతాలు
Rajinikanth too confirms, but suspense on director continues
It all started when reliable sources in Kollywood divulged that two biggest stalwarts of Indian cinema, Superstar Rajinikanth and Universal actor Kamal Haasan, are going to join forces after nearly five decades for a big-ticket project. This news broke internet and created a mass euphoria among moviegoers all over the country because both Rajini and […] The post Rajinikanth too confirms, but suspense on director continues appeared first on Telugu360 .
15నెలల్లో రూ.10లక్షల కోట్ల పెట్టుబడులు
( లండన్, ఆంధ్రప్రభ ప్రతినిధి ) : స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్
వారు మంచిని నేర్చుకుంటారు హైదరాబాద్, ఆంధ్రప్రభ : సుభాషితం అనగా మంచిమాట. రెండువేల
Telugu Desam Party : టీడీపీకి మరో భారీ గిఫ్ట్.. మోదీ మామూలుగా ఇవ్వడం లేదుగా
ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీకి కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం మరో బిగ్ ఆఫర్ ఇచ్చినట్లు తెలిసింది