Dr G.A. Sandeep |ఇది సీమ శౌర్యం..
Dr G.A. Sandeep | ఇది సీమ శౌర్యం.. దేశాన్ని కదిలించిన దర్యాప్తు..
Telangana |ఘనంగా బాలల దినోత్సవం
Telangana | ఘనంగా బాలల దినోత్సవం ఆలయ వద్ద వృద్ధులకు, ఆసుపత్రిలో రోగులకు
Jubilee Hills |ఇంటిబాట పట్టిన బీజేపీ అభ్యర్థి దీపక్రెడ్డి
Jubilee Hills | ఇంటిబాట పట్టిన బీజేపీ అభ్యర్థి దీపక్రెడ్డి Jubilee Hills
Bihar Assembly Elections : మోదీకి తిరుగులేదు - కమలం చెక్కు చెదరలేదు
బీహార్ ఎన్నికలలో బీజేపీ కూటమి అధికారం దిశగా పయనిస్తుంది
childrens |ఘనంగా బాలల దినోత్సవం
childrens | శావల్యాపురం, ఆంధ్రప్రభ : పల్నాడు జిల్లా శావల్యాపురం మండలంలోని కారుమంచి
ఏడో రౌండ్ ముగిసేసరికి కాంగ్రెస్ 19,619 ఓట్లతో ముందంజ
హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ పార్టీ భారీ మెజార్టీ దిశగా దూసుకెళ్తోంది. వరసగా ఏడు రౌండ్లలో కాంగ్రెస్ పార్టీ అధిక్యంలో కొనసాగుతోంది. 7వ రౌండ్లో కాంగ్రెస్కు 4,030 ఓట్ల ముందంజలో ఉంది. ఏడు రౌండ్లు ముగిసేసరికి కాంగ్రెస్కు 19,619 ఓట్ల ఆధిక్యం కలిగి ఉంది. ఎనిమిదో రౌండ్ ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. బిఆర్ఎస్ పార్టీకి భారీ ఓటమి ఖాయం కావడంతో జూబ్లీహిల్స్ ఓట్ల లెక్కింపు కేంద్రం నుంచి బిఆర్ఎస్ పార్టీ ఏజెంట్లు బయటకు వస్తున్నారు. బిఆర్ఎస్ పార్టీ ఏజెంట్లు ఒక్కొక్కరుగా కౌంటింగ్ సెంటర్ నుంచి బయటికి వస్తున్నారు. తొలి రౌండ్: కాంగ్రెస్: 8926 బిఆర్ఎస్: 8864 రెండో రౌండ్: కాంగ్రెస్: 9691 బిఆర్ఎస్: 8609 మూడో రౌండ్: కాంగ్రెస్: 11082 బిఆర్ఎస్:8083 బిజెపి: 1866
కౌంటింగ్ కేంద్రం నుంచి వెళ్లిపోయిన దీపక్ రెడ్డి
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి దీపక్ రెడ్డి కౌంటింగ్ కేంద్రం నుంచి వెళ్లిపోయారు
Telangana | సహకార వారోత్సవాలు Telangana | కడెం, ఆంధ్రప్రభ : సహకార
ఆర్జేడీ కొంపముంచుతున్న కాంగ్రెస్ #BiharElections #RJD #Congress #Mahagathbandhan #PoliticalUpdate
Diabetes Day |మధుమేహం రోగం కాదు..
Diabetes Day | మధుమేహం రోగం కాదు.. కర్నూలు బ్యూరో, ఆంధ్రప్రభ –
Breaking : జూబ్లీహిల్స్ లో నో.. సెంటిమెంట్ ఓన్లీ డెవలెప్ మెంట్
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో సెంటిమెంట్ మరోసారి పనిచేయలేదని స్పష్టమవుతుంది
Telangana |ఘనంగా నెహ్రూ జయంతి వేడుకలు
Telangana | ఘనంగా నెహ్రూ జయంతి వేడుకలు Telangana | మక్తల్, ఆంధ్రప్రభ
భారత్, సఫారీ జట్ల మధ్య తొలి టెస్టుఈడెన్ గార్డెన్స్లో మ్యాచ్ ప్రారంభంటాపార్డర్ను కూల్చిన
Dogs | కుక్కలే..కుక్కలు వడ్డాది జనం -బిక్కు బిక్కు అనకాపల్లి (ఆంధ్రప్రభ)
Telangana |రైతులకు మెరుగైన సేవలు…
Telangana | రైతులకు మెరుగైన సేవలు… Telangana | బిక్కనూర్, ఆంధ్రప్రభ :
మద్దతు ధర ఎత్తివేతకే కిసాన్ కపాస్
నవంబర్ 13(జనంసాక్షి)పత్తి కొనుగోలుకు కిసాన్ కపాస్ యాప్ తెచ్చామని కేంద్రం చెప్తున్నదంతా ఉత్త గప్పాలేనని క్షేత్రస్థాయిలో నెలకొన్న వాతావరణం …
Kaantha Movie Review: Strong Performances Lift a Slow Narrative
Kaantha Movie Review Telugu360 Rating: 2.5/5 For the first time, Dulquer Salmaan and Rana Daggubati are joining hands for an interesting film Kaantha. They co-produced the film and played two key roles in this emotional drama and Bhagyashri Borse is the heroine. The film is written and directed by Selvamani Selvaraj and it is based […] The post Kaantha Movie Review: Strong Performances Lift a Slow Narrative appeared first on Telugu360 .
జూబ్లీహిల్స్ కౌంటింగ్లో కాంగ్రెస్ దూకుడు #Elections #JubileeHills #Bypoll #Counting #Congress
కాసిపేట, నవంబర్ 14(జనంసాక్షి) : మంచిర్యాల జిల్లా కాసిపేట మండలంలోని రొట్టెపల్లి గ్రామ పంచాయతీ శివారు గుట్టలను అక్రమార్కులు …
బుమ్ బుమ్ బుమ్రా... సౌతాఫ్రికా 94/3
కోల్కతా: ఈడెన్ గార్డెన్లో భారత్-దక్షిణాఫ్రికా మధ్య జరుగుతున్న తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్లో సపారీలు 22 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 94 పరుగులతో ఆటను కొనసాగిస్తున్నారు. జస్ప్రీత్ బుమ్రా అద్బుతమైన స్పెల్తో సఫారీలను బోల్తా కొట్టించాడు. బుమ్రా బౌలింగ్ దక్షిణాఫ్రికా బ్యాట్స్ మెన్లు బెంబేలెత్తారు. రికెల్టన్ 23 పరుగులు చేసి బుమ్రా బౌలింగ్లో క్లీన్బౌల్డయ్యాడు. ఎడెన్ మక్రమ్ 31 పరుగులు చేసి బుమ్రా బౌలింగ్లో రిషబ్ పంత్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. తెంబా బవుమా మూడు పరుగులు చేసి కుల్దీప్ యాదవ్ బౌలింగ్లో ధ్రువ్ జురెల్కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ప్రస్తుతం క్రీజులో వైన్ మల్డర్(16), టోనీ ది జోర్జి(10) పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు.
Heart Attack |జూబ్లీహిల్స్ కౌంటింగ్ వేళ విషాదం..
Heart Attack | జూబ్లీహిల్స్ కౌంటింగ్ వేళ విషాదం.. గుండెపోటుతో ఇండిపెండెంట్ అభ్యర్థి
Breaking : జూబ్లీహిల్స్ లో రేవంత్ రప్పా .. రప్పా
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఆరో రౌండ్ లోనూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ ఆధిక్యంలో కొనసాగుతున్నారు
Chittoru | గ్రంథాలయాల నిరసన.. Chittoru, ఆంధ్రప్రభ – ఒకప్పుడు విజ్ఞాన దీపాలుగా,
జూబ్లీహిల్స్లో కొనసాగుతున్న కౌంటింగ్
నవంబర్ 134(జనంసాక్షి)హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ముందుగా పోస్టల్ ఓట్లను లెక్కిస్తున్నారు. మొత్తం 101 …
Bihar : బీహార్ లో బీజేపీ కూటమిది ఏకపక్ష విజయమే
బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు.
మంగపేట నవంబర్ 13(జనంసాక్షి) ఇసుకలల లారీ కొట్టడంతో అక్కడికక్కడే మృతి ఇసుక లారీ ఢీ కొట్టడంతో దుర్గం బాలకృష్ణ (35) అనే …
Chittoru |ఆధునికంగా అన్నదాతలు..
Chittoru | ఆధునికంగా అన్నదాతలు.. Chittoru, ఆంధ్రప్రభ. ఆధునిక సాంకేతికతను వ్యవసాయంతో అనుసంధానిస్తూ
ఐదు రౌండ్ ముగిసేసరికి కాంగ్రెస్ 12,589 ఓట్లతో ఆధిక్యం
హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. వరసగా ఐదు రౌండ్లలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ముందంజలో ఉన్నారు. ఐదు రౌండ్లు ముగిసేసరికి కాంగ్రెస్ పార్టీ 12,651 ఆధిక్యంలో ఉంది. రెండో స్థానంలో బిఆర్ఎస్ పార్టీ ఉంది. ఆరో రౌండ్ ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. తొలి రౌండ్: కాంగ్రెస్: 8926 బిఆర్ఎస్: 8864 రెండో రౌండ్: కాంగ్రెస్: 9691 బిఆర్ఎస్: 8609
Shamshabad |ఎయిర్ పోర్టుకు బాంబు బెదిరింపు..
Shamshabad | ఎయిర్ పోర్టుకు బాంబు బెదిరింపు.. అప్రమత్తమైన అధికారులు Shamshabad |
బిహార్ ఎన్నికల ఫలితాలు.. ఎన్డిఎ 174 స్థానాల్లో ముందంజ
పాట్నా: బిహార్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఎన్డిఎ 174 స్థానాల్లో ముందంజలో ఉండగా మహాఘట్బంధన్ 65 స్థానాల్లో ఆధిక్యం, జెఎస్ పి 3, ఇతరులు 1 స్థానాలలో ఆధిక్యంలో ఉన్నారు. లఖినారాయ్ లో డిప్యూటీ సిఎం విజయ్ కుమార్ సిన్హా (బిజెపి), మహువాలో లాలూ కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్( జెజెడి)లు వెనుకంజ లో ఉన్నారు. తారాపూర్ లో డిప్యూటీ సిఎం సామ్రాట్ చౌదరీ ( బిజెపి) ముందంజ లో ఉన్నారు. బిహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలలో జెడియు (71), బిజెపి (72), ఆర్ జెడి (43), ఎల్ జెపిఆర్ వి (15), ఐఎన్ సి 9, సిపిఐఎమ్ఎల్ఎల్ (4), జెఎస్ పి 4, ఇతరులు (7) స్థానాలలో ముందంజలో ఉన్నారు. మొత్తం 243 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి.
జూబ్లీహిల్స్ కౌంటింగ్ జోరు 3వ రౌండ్లో బీఆర్ఎస్ లీడ్ #Elections #Counting #BRS #Congress
జూబ్లీహిల్స్ లో నవీన్ దూకుడు
ఆధిక్యంలో కాంగ్రెస్ అభ్యర్థి ( ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్) జూబ్లీ హిల్స్ లో
Early Trends Show Congress Leading in Jubilee Hills Bypoll
The counting of votes for the Jubilee Hills by-election began at 8 a.m. on Monday at the Kotla Vijayabhaskar Reddy Indoor Stadium in Yousufguda. Officials set up 42 tables and planned to complete the process in ten rounds. The constituency has close to four lakh voters. Only half of them turned out on polling day. […] The post Early Trends Show Congress Leading in Jubilee Hills Bypoll appeared first on Telugu360 .
MLA Ilaiah | మార్నింగ్ వాక్.. MLA Ilaiah యాదాద్రి, ఆంధ్రప్రభ –
Buzz: Vaisshnav Tej and Vikram Kumar Film on Cards?
Mega hero Vaisshnav Tej has been idle for the past two years. The audience are waiting for the next film announcement from the actor and Vaisshnav Tej has rejected a bunch of films. Some of the prominent producers have sent scripts for this Uppena actor and he straightaway rejected most of them. Vaisshnav Tej has […] The post Buzz: Vaisshnav Tej and Vikram Kumar Film on Cards? appeared first on Telugu360 .
Bihar | 161 సీట్లల్లో ఎన్డీయే లీడ్
Bihar | బీజేపీ..జేడీయూ ఖుషీఖుషీ ( ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్) బీహార్ అధికారం
Weather Report : వణుకుతున్న జనం..వామ్మో ఇదేమి చలి
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో చలితీవ్రత పెరుగుతుందని వాతావరణ శాఖ తెలిపింది.
Bihar : బీహార్ లో వన్ సైడ్ గా దూసుకెళుతున్న ఎన్డీఏ
బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు.
Breaking : జూబ్లీహిల్స్ లో దూసుకుపోతున్న నవీన్ యాదవ్
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో మూడో రౌండ్ ముగిసే సరికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
فیکٹ چیک: دہلی میں ریڈیسن ہوٹل کے قریب کیوں سنائی دی دھماکہ خیز آواز؟ جانئے پوری حقیقت
وائرل پوسٹ میں دعویٰ کیا گیا کہ دہلی کے ریڈیسن ہوٹل کے قریب زور دار دھماکے کی آواز سنی گئی۔ تاہم، تحقیقات سے پتہ چلا کہ یہ ڈی ٹی سی بس کے ٹائر پھٹنے کی آواز تھی ۔
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ఫలితాలు.... మూడు రౌండ్లలో కాంగ్రెస్ ముందంజ
హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. తొలి మూడు రౌండ్లలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ముందంజలో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ తొలి మూడు రౌండ్లలో 3000 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతోంది. మూడో రౌండ్లో బిఆర్ఎస్కు 201 ఓట్ల ఆధిక్యత వచ్చింది. నాలుగో రౌండ్ ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. తొలి రౌండ్: కాంగ్రెస్: 8926 బిఆర్ఎస్: 8864 రెండో రౌండ్: కాంగ్రెస్: 9691 బిఆర్ఎస్:8609
Gold Rates Today : బంగారం ఇక కొనడం కష్టమే.. ధరలను చూస్తే షాకవ్వాల్సిందే
ఈరోజు బంగారం ధరలు మళ్లీ పెరిగాయి. వెండి ధరల్లో స్వల్ప పెరుగుదల కనిపించింది
Kyathampally |అలా చేస్తే కఠిన చర్యలు..
Kyathampally | అలా చేస్తే కఠిన చర్యలు.. Kyathampally, ఆంధ్రప్రభ: రామకృష్ణాపూర్ పట్టణంలో
జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ ఆధిక్యం
జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ ఆధిక్యం ( ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్) జూబ్లీ హిల్స్
Nov 14 th | వేడుకగా.. Nov 14, వర్ధన్నపేట, ఆంధ్రప్రభ:ఆల్ ఫోర్స్
“హాస్టల్ 13లో ఉగ్ర స్థావరం” #Crime #Haryana #Police #UniversityRaid #TerrorModule #viralvideo
Bihar : బీహార్ లో ప్రశాంత్ కిషోర్ పార్టీ బోణీ
బీహార్ ఎన్నికల ఫలితాలు వెల్లడవుతున్నాయి. అయితే ప్రశాంత్ కిషోర్ కు చెందిన జన్ సురాజ్ పార్టీ మూడు స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతుంది
Bihar |బీహార్ లో.. ఎన్డీయే యమ స్పీడ్
Bihar | బీహార్ లో.. ఎన్డీయే యమ స్పీడ్ ( ఆంధ్రప్రభ, వెబ్
Breaking : జూబ్లీహిల్స్ రెండో రౌండ్ లో కాంగ్రెస్ కే ఆధిక్యం
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో రెండో రౌండ్ ముగిసే సరికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆధిక్యంలో కొనసాగుతున్నాడు
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ఫలితాలు.... రెండు రౌండ్లలో కాంగ్రెస్ ముందంజ
హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. మొదటి రౌండ్, రెండు రౌండ్లలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ స్వల్ప ఆధిక్యం సాధించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక మొదటి రౌండ్ లో కాంగ్రెస్ పార్టీకి 8926 ఓట్లు రాగా బిఆర్ఎస్ 8864 ఓట్లు పడ్డాయి. దీంతో కాంగ్రెస్ పార్టీ 62 ఓట్లు ఆధిక్యంలో ఉంది. రెండో రౌండ్ లో కాంగ్రెస్ పార్టీ 1091 ఓట్ల మెజారిటీ కలిగి ఉంది. రెండు రౌండ్లు పూర్తయ్యేసరికి కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ 1153 ఓట్ల మెజార్టీతో ముందంజలో ఉన్నారు.
Rajamouli has Numerous Options for GlobeTrotter
GlobeTrotter is the biggest ever film made in Indian cinema. SS Rajamouli has been in plans to take the film to international corners and the plans are on. There are a lot of speculations about Rajamouli collaborating with several international players but nothing has been finalized for now. The film’s producer KL Narayana is capable […] The post Rajamouli has Numerous Options for GlobeTrotter appeared first on Telugu360 .
TTD Ghee Adulteration Case: Workers Flagged the Issue Long Ago
The ghee adulteration scandal in the making of the sacred Tirumala laddus has taken a serious turn. New details show that TTD potu workers detected the problem during the previous YSRCP government and reported it directly to the then Executive Officer, A.V. Dharma Reddy. Their complaints, however, were set aside without action. Today, the case […] The post TTD Ghee Adulteration Case: Workers Flagged the Issue Long Ago appeared first on Telugu360 .
Wardhannapeta | సూపర్ పోలీస్.. Wardhannapeta, ఆంధ్రప్రభ: జాగృతి పోలీస్ కళా బృందం,
బీహార్ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్
మైథిలి ఠాకూర్ తొలి ఫలితాల్లో ముందంజ అలీనగర్: బీహార్ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ జరుగుతోంది. ఫలితాలు రౌండ్ల వారీగా వెల్లడి కానున్నాయి. తాజా సమాచారం ప్రకారం బీహార్లోని …
Bigg Boss Telugu 9: Are TRP Ratings Dropping? What Went Wrong This Season?
Bigg Boss Telugu 9, one of the most anticipated reality shows, began with expectations of strong audience engagement, thanks to Nagarjuna’s return as host. But surprisingly, the show opened to one of the lowest-rated launches in its history, raising questions on whether the season has lost its grip over viewers. A Weak Launch: Second Lowest […] The post Bigg Boss Telugu 9: Are TRP Ratings Dropping? What Went Wrong This Season? appeared first on Telugu360 .
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.. పోస్టల్ బ్యాలెట్లలో కాంగ్రెస్ అధిక్యత
మొదటి రౌండ్ ఫలితాలు.. కాంగ్రెస్- 8926 బీఆర్ఎస్- 8864 మొదటి రౌండ్లో 62 ఓట్ల ఆధిక్యంలో కాంగ్రెస్ పార్టీ ముందంజ రెండో రౌండ్లోనూ కాంగ్రెస్దే ఆధిక్యం 1,114 …
Breaking : జూబ్లీహిల్స్ లో టఫ్ ఫైట్.. హోరా హోరీ గా పోలవుతున్న ఓట్లు
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో తొలి రౌండ్ ముగిసే సరికి కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య పోటీ ఎక్కువగా ఉంది
ఎర్రకోట పేలుడు తర్వాత పరిస్థితిని సమీక్షించడానికి హోంమంత్రి అమిత్ షా ఉన్నత స్థాయి
CPI | శతజయంతి.. CPI క్యాతన్ పల్లి, ఆంధ్రప్రభ : సీపీఐ పార్టీ
Bihar : బీహార్ అసెంబ్లీలో ఎన్డీఏ ముందంజ
బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు
జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ ఆధిక్యం
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ ఆధిక్యంలో కొనసాగుతుంది.
జూబ్లీహిల్స్ లో ముగిసిన పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు
హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు ముగిసింది. పోస్టల్ బ్యాలెట్ల ఓట్లలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఆధిక్యంలో ఉన్నారు. ఈ ఉప ఎన్నికలలో 101 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు పోలయ్యాయి. ముందుగా షేక్పేట డివిజన్ ఓట్లను లెక్కిస్తున్నారు. మొత్తం ఓటర్లు 4,01,365 ఉండగా ఇందులో 48.49 శాతంతో 1,94,631 ఓట్లు మాత్రమే పోలయ్యాయి. 10 రౌండ్లు లెక్కింపు జరుగనున్నది. దాదాపు మ. 12. గంటల వరకు ఫలితం ఎటువైపు ఉందనేది అంచనావేయవచ్చని, రెండు రౌండ్ల ఫలితాలతో ఓటింగ్ సరళి తెలిసిపోతుందనేది రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.
Jubilee Hills |కౌంటింగ్ ప్రారంభం..
Jubilee Hills | కౌంటింగ్ ప్రారంభం.. Jubilee Hills, హైదరాబాద్, ఆంధ్రప్రభ –
చిన్నారుల అదృశ్యం కేసులో పటమట పోలీసులు రికార్డు ( ఆంధ్రప్రభ, విజయవాడ) చిన్నారుల
Diabetes |ముందుగా గుర్తిస్తే..
Diabetes | ముందుగా గుర్తిస్తే.. Diabetes, హైదరాబాద్, ఆంధ్రప్రభ – మధుమేహాం వల్ల
సమవుజ్జీల సమరం.. నేటి నుంచి భారత్-సౌతాఫ్రికా తొలి టెస్టు
కోల్కతా: భారత్, సౌతాఫ్రికా జట్ల మధ్య జరిగే రెండు మ్యాచ్ల ఫ్రిడమ్ ట్రోఫీ టెస్టు సిరీస్కు సర్వం సిద్ధమైంది. ఇరు జట్ల మధ్య శుక్రవారం నుంచి కోల్కతాలోని చారిత్రక ఈడెన్ గార్డెన్స్లో తొలి టెస్టు జరుగనుంది. ప్రపంచ టెస్టు ఛాంపియన్ సౌతాఫ్రికాతో జరిగే రెండు మ్యాచ్ల సిరీస్ ఆతిథ్య టీమిండియాకు సవాల్గా మారింది. సఫారీ టీమ్ కొంతకాలంగా టెస్టుల్లో అసాధారణ ఆటను కనబరుస్తోంది. డబ్లూటిసి ట్రోఫీతో దక్షిణాఫ్రికా టీమ్ ఆత్మవిశ్వాసం రెట్టింపు అయ్యింది. భారత్తో జరిగే సిరీస్లోనూ విజయం సాధించాలనే పట్టుదలతో కనిపిస్తోంది. ఇక కొంత కాలం క్రితం సొంత గడ్డపై న్యూజిలాండ్తో జరిగిన మూడు మ్యాచ్ల టెస్టు సిరీస్లో క్లీన్స్వీప్కు గురైన టీమిండియాకు సఫారీలతో పోరు పరీక్షగా మారింది. కివీస్ చేతిలో అనూహ్య ఓటమి పాలైన భారత జట్టు ప్రస్తుతం తీవ్ర ఒత్తిడిలో ఉంది. ఇలాంటి స్థితిలో వరల్డ్ ఛాంపియన్ సౌతాఫ్రికా పోరు సవాల్గా తయారైంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో సమతూకంగా ఉన్న దక్షిణాఫ్రికా టీమ్ నుంచి భారత్కు గట్టి పోటీ ఎదురయ్యే అవకాశం ఉంది. అయితే సొంత గడ్డపై ఆడడం టీమిండియాకు కలిసి వచ్చే అంశంగా చెప్పాలి. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో భారత్ బలంగానే ఉంది. అయితే నిలకడలేమీ జట్టుకు ప్రధాన సమస్యగా తయారైంది. శుభ్మన్ గిల్, యశస్వి జైస్వాల్, రాహుల్, రిషబ్ పంత్, సాయి సుదర్శన్, ధ్రువ్ జురెల్, రవీంద్ర జడేజా తదితరులతో భారత బ్యాటింగ్ చాలా పటిష్టంగా ఉంది. అంతేగాక సిరాజ్, బుమ్రా, కుల్దీప్, అక్షర్ ల్ల్, వాషింగ్టన్ సుందర్, ఆకాశ్దీప్లతో బౌలింగ్ విభాగం కూడా బలంగానే ఉన్న సంగతి తెలిసిందే. దీంతో భారత్ కూడా భారీ ఆశలతో సిరీస్కు సిద్ధమైంది. సౌతాఫ్రికా టీమ్లో కూడా స్టార్ ఆటగాళ్లకు కొదవలేదు. ఐడెన్ మార్క్రమ్, రియాన్ రికెల్టన్, ట్రిస్టన్ స్టబ్స్, కెప్టెన్ తెంబ బవుమా, యువ సంచలనం డెవాల్డ్ బ్రేవిస్, కైల్ వెర్రెన్నె, మార్కొ జాన్సన్, కేశవ్ మహరాజ్, రబడా, ముత్తు సామి వంటి అగ్రశ్రేణి క్రికెటర్లు జట్టులో ఉన్నారు. రెండు జట్లలోనూ ప్రతిభావంతులైన ఆటగాళ్లు ఉండడంతో సిరీస్ ఆసక్తికరంగా సాగడం ఖాయం.
బిహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు... ఎన్డిఎ 36 స్థానాల్లో ముందంజ
పాట్నా: బిహార్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఎన్డిఎ 36 స్థానాల్లో ముందంజలో ఉండగా మహాఘట్బంధన్ 12 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. మొత్తం 243 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. బిహార్లో 122 స్థానాలు గెలిచిన పార్టీ ప్రభుత్వం ఏర్పాటే చేసే అవకాశం ఉంది. మొత్తం 243 నియోజకవర్గాల్లో ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. 243 కౌంటింగ్ పరిశీలకులు, అభ్యర్థులు లేదా ఏజెంట్ల సమక్షంలో 243 మంది రిటర్నింగ్ ఆఫీసర్లు (ఆర్ఒ)లు కౌంటింగ్ను పర్యవేక్షిస్తున్నారు. మొత్తం 4372 కౌంటింగ్ టేబుళ్లను ఏర్పాటు చేశారు. ఒక్కో టేబుల్ వద్ద కౌంటింగ్ సూపర్వైజర్, కౌంటింగ్ అసిస్టెంట్, మైక్రో అబ్జర్వర్లను పరిశీలిస్తున్నారు. అభ్యర్థులు నియమించిన 18000 మంది కౌంటింగ్ ఏజెంట్లు కూడా కౌంటింగ్ను పరిశీలిస్తున్నారు. బీహార్లో రెండు దశల్లో అసెంబ్లీ ఎన్నికలు పూర్తయ్యాయి.
Andhra Pradesh : నేటి నుంచి విశాఖలో సీఐఐ భాగస్వామ్య సదస్సు
ఆంధ్రప్రదేశ్ లో నేటి నుంచి సీఐఐ భాగస్వామ్య సదస్సు ప్రారంభం కానుంది.
Vah Chef Brings Flavour and Drama in the BB Kingdom, Tanuja finally Wins
Bigg Boss Telugu 9 delivered a flavour-packed episode as celebrity chef Vah Chef Sanjay entered the house, brought humour, warmth and high-voltage energy into the ongoing BB Kingdom task. What began as a food festival quickly turned into a revolt, negotiations, tantrums and a crucial captaincy battle. Vah Chef Sanjay’s Surprise Visit: Royal Feast Turns […] The post Vah Chef Brings Flavour and Drama in the BB Kingdom, Tanuja finally Wins appeared first on Telugu360 .
Rajinikant and Kamal Haasan Film: Why So Much Confusion?
Legendary actors Rajinikanth and Kamal Haasan have decided to collaborate for a film together after decades. Initial discussions said that they would act together and soon Lokesh Kanagaraj came on board to direct the film. Things changed after the release of Rajinikanth’s Coolie. Lokesh Kanagaraj was dropped from the project. Soon, Kamal Haasan has decided […] The post Rajinikant and Kamal Haasan Film: Why So Much Confusion? appeared first on Telugu360 .
BRS : గెలుపు నాదే : మాగంటి సునీత
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో న్యాయం, ధర్మం గెలుస్తుందని బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత అన్నారు.
బీహార్ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం
న్యూఢిల్లీ : బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల కౌంటింగ్ శుక్రవారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. తొలుత పోస్టల్ బ్యాలెట్ల కౌంటింగ్ ప్రారంభించారు. 30 నిమిషాల తరువాత ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ల (ఇవిఎం) కౌంటింగ్ ప్రారంభంకానుంది. ఇవిఎం కౌంటింగ్ చివరి రౌండ్ కు ముందే పోస్టల్ బ్యాలెట్ల కౌంటింగ్ పూర్తి చేయనున్నారు. రిటర్నింగ్ ఆఫీసర్ల (ఆర్ఒ) లేదా అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్ల పర్యవేక్షణలో అభ్యర్థులు లేదా వారి కౌంటింగ్ ఏజెంట్ల సమక్షంలో పోస్ట్ల్ బ్యాలెట్ల లెక్కింపు జరుగుతుంది. మొత్తం 243 నియోజకవర్గాల్లో ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. 243 కౌంటింగ్ పరిశీలకులు, అభ్యర్థులు లేదా ఏజెంట్ల సమక్షంలో 243 మంది రిటర్నింగ్ ఆఫీసర్లు (ఆర్ఒ)లు కౌంటింగ్ను పర్యవేక్షిస్తున్నారు. మొత్తం 4372 కౌంటింగ్ టేబుళ్లను ఏర్పాటు చేశారు. ఒక్కో టేబుల్ వద్ద కౌంటింగ్ సూపర్వైజర్, కౌంటింగ్ అసిస్టెంట్, మైక్రో అబ్జర్వర్లను పరిశీలిస్తున్నారు. అభ్యర్థులు నియమించిన 18000 మంది కౌంటింగ్ ఏజెంట్లు కూడా కౌంటింగ్ను పరిశీలిస్తున్నారు. బీహార్లో రెండు దశల్లో అసెంబ్లీ ఎన్నికలు పూర్తయ్యాయి.
Video: Jubilee Hills By Election Counting Live
The post Video: Jubilee Hills By Election Counting Live appeared first on Telugu360 .
Movie Clash |చరణ్, నాని.. తగ్గేదెవరు..?
Movie Clash | చరణ్, నాని.. తగ్గేదెవరు..? గ్లోబల్ స్టార్ రామ్ చరణ్
India vs South Africa : భారత్ - దక్షిణాఫ్రికా తొలి టెస్ట్ మ్యాచ్ నేడు
భారత్ - దక్షిణాఫ్రికా మధ్య తొలిటెస్ట్ నేడు ప్రారంభం కానుంది. కోల్ కత్తాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది.
Dulquer, Rana’s Kaantha USA Premieres Today
Dulquer Salmaan and Rana Daggubati’s much-awaited period drama Kaantha, directed by Selvamani Selvaraj, is all set for a grand release tomorrow. Jointly produced under Dulquer’s Wayfarer Films Pvt. Ltd. and Rana Daggubati’s Spirit Media, the film will have its USA premieres today, brought to overseas audiences by Hamsini Entertainment. From striking posters to an intriguing […] The post Dulquer, Rana’s Kaantha USA Premieres Today appeared first on Telugu360 .
Hyderabad : కౌంటింగ్ కు ముందు నవీన్ యాదవ్ ప్రత్యేక పూజలు
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల కౌంటింగ్ ముందు కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఎల్లమ్మ ఆలయంలో పూజలు నిర్వహించారు
‘సంతాన ప్రాప్తిరస్తు‘ విజయంపై నమ్మకంగా ఉన్నాం
విక్రాంత్, చాందినీ చౌదరి జంటగా నటిస్తున్న సినిమా ‘సంతాన ప్రాప్తిరస్తు‘. ఈ సినిమాను మధుర ఎంటర్టైన్మెంట్, నిర్వి ఆర్ట్ బ్యానర్స్ పై మధుర శ్రీధర్ రెడ్డి, నిర్వి హరిప్రసాద్ రెడ్డి నిర్మిస్తున్నారు. దర్శకుడు సంజీవ్ రెడ్డి ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. రచయిత షేక్ దావూద్ జి ఈ సినిమాకు స్క్రీన్ ప్లే అందించారు. ‘సంతాన ప్రాప్తిరస్తు‘ సినిమా శుక్రవారం విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్భంగా హైదరాబాద్లో నిర్వహించిన మీడియా సమావేశంలో నిర్మాత మధుర శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ “సంతాన ప్రాప్తిరస్తు‘ సినిమా ను వినోదం, సందేశంతో నిజాయితీగా చేశాం. ఈ సినిమాకు ప్రీమియర్స్ ద్వారా వస్తున్న స్పందనతో సంతృప్తిగా ఉన్నాం. ఇదే స్పందన సినిమా విడుదల తర్వాత థియేటర్లలో వస్తే ఇంకా సంతోషి స్తాం. సినిమా విజయంపై మా టీమ్ అంతా నమ్మకంగా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో మంచి రిలీజ్తో పాటు కొన్ని దక్షిణాది రాష్ట్రాల్లోనూ సినిమా విడుదలవుతోంది. మన దగ్గర వచ్చే టాక్ ను బట్టి పాన్ ఇండియా స్థాయిలో సినిమాకు డిమాండ్ వస్తుందని నమ్ముతున్నాం. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ విశ్వప్రసాద్ యూఎస్లో రిలీజ్ చేస్తున్నారు”అని అన్నారు. దర్శకుడు సంజీవ్ రెడ్డి మాట్లాడుతూ “సంతాన ప్రాప్తిరస్తు‘ సినిమాలో మేము ఏ సీన్స్లో ప్రేక్షకులు బాగా నవ్వుకుంటారని ఆశించామో వాటితో పాటు మేము ఊహించని సీన్స్ ను కూడా ఎంజాయ్ చేస్తున్నారు. చిన్న చిన్న సన్నివేశాలకు కూడా నవ్వుతున్నారు. ప్రివ్యూస్ వేసిన థియేటర్స్ నుంచి వస్తున్న స్పందనతో హ్యాపీగా ఉన్నాం. థియేట్రికల్గా వచ్చే స్పందన కోసం ఎదురుచూస్తున్నాం”అని తెలిపారు.
Safety Tips |అమ్మాయిలూ… ఒంటరిగా వెళ్తున్నారా?
Safety Tips | అమ్మాయిలూ… ఒంటరిగా వెళ్తున్నారా? ఆంధ్రప్రభ : అమ్మాయిలు ఒంటరిగా
కౌన్ ..బనేగా.. ప్రజాపతి కౌన్ ..బనేగా.. ప్రజాపతి (ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ )
Delhi Bomb Blast : 32 కార్లతో బాంబు పేలుళ్లు.. దేశంలో భారీ విధ్వంసానికి ప్లాన్
ఢిల్లీ ఎర్రకోటలో కారు బాంబు పేలుడు అనేక విషయాలు వెలుగు చూస్తున్నాయి.
Jubilee Hills Bye Elections : నేడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు
జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఉప ఎన్నికలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యయి
అవగాహన కల్పించేందుకు, మధుమేహ సంరక్షణ వ్యక్తులకు అందుబాటులోనికి తేవడం అనే ఇతివృత్తంతో ఈ సంవత్సరం జరుపుకుంటారు. ఈ దినోత్సవం అనేది మధుమేహం గురించి అవగాహన పెంచడం, ముందస్తు రోగ నిర్ధారణ మరియు నివారణ ప్రాముఖ్యతను హైలైట్ చేయడం, అందరికీ చికిత్స, ఆరోగ్య సంరక్షణ సేవలను మెరుగైన సేవల కోసం చర్చించడం లక్ష్యంగా పెట్టుకున్న ప్రపంచ ఆరోగ్య ప్రచార దినం.. మధుమేహం అనేది ఒక జబ్బు కాదు అది ఒక సాధారణ స్థితి.. మన క్లోమగ్రంధి కావలసినంత ఇన్సులిన్ ఉత్పత్తి చేయకపోవడం లేదా ఉన్న ఇన్సులిన్ మన శరీరంలోని కణజాలాలలోకి వెళ్లకపోవడం లాంటి సమస్యలతో వస్తుంది. నిర్దిష్ట మోతాదులో అనగా 90 నుంచి 110 ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ లేదా రాండమ్ 160 కంటే ఎక్కువ షుగర్ ఉన్నప్పుడు మనకు డయాబెటిస్ ఉంది అని తెలుస్తుంది.. కానీ రాండం బ్లడ్ షుగర్ 180 కంటే ఎక్కువ ఉన్నప్పుడు అది డేంజరస్ గా మారుతుంది.. కిడ్నీ ద్వారా గ్లూకోజ్ బయటికి వస్తుంది. ఎక్కువ కాలం మధుమేహం ఉండడం వలన అనగా 20 లేదా 30 సంవత్సరాలు ఉన్నప్పుడు అది అన్ని ఆర్గాన్స్ను డ్యామేజ్ చేస్తుంది.. కొందరికి కళ్ళు కొందరికి కిడ్నీలు కొందరికి లివర్ కొందరికి హార్ట్ ఇలా అది డ్యామేజ్ చేయని ఆర్గాన్ అంటూ ఉండదు. దీనిని కనుక్కోవడం చాలా సులభం.. మీకు మూత్రం ఎక్కువగా వస్తూ ఉన్నా లేదా ఎక్కువగా ఆకలి అవుతున్న లేదా బాగా తిన్నగాని బరువు తగ్గుతూ ఉన్న డయాబెటిస్ ఉన్నట్లే అప్పుడు మీరు రక్తం పరీక్ష ద్వారా సులభంగా తెలుసుకోవచ్చు. దీనిని రివర్స్ కంప్లీట్ గా చేయలేము కేవలము మెయింటెన్ చేయగలము.. మీకు డయాబెటిస్ ఉంది అని నిర్ధారణ అయిందా మీరు ఏమి బాధపడాల్సిన అవసరం లేదు.. మీకు దేవుడు మంచి అవకాశం ఇచ్చాడు.. ప్రతిరోజు ఉదయం లేచి వాకింగ్ చేయండి.. మరియు తక్కువ పిండి పదార్థాలు గల ఆహారాన్ని తీసుకోండి.. దీనితో చాలామందికి కంట్రోల్ వస్తుంది అయినా కానీ కంట్రోల్ రాకుంటే ఇంకా మూడవ ప్రయత్నం గా మాత్రలు వాడొచ్చు. మీరు ఒక 900 రూపాయలు పెట్టి ఒక షుగర్ టెస్టింగ్ మిషన్ కొనుక్కొని వారానికి ఒకసారి పొద్దున లేస్తానే ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ చెక్ చేసుకుంటూ ఉండండి అంతే ఇంకా మీకు ఎటువంటి ప్రమాదము లేదు.. కొందరికి మాత్రలతో కంట్రోల్ కాకుంటే ఇన్సులిన్ వేసుకోవాల్సి వస్తుంది. కొందరికి టైప్ వన్ డయాబెటిస్ అని వాళ్లలో ఆటోఇమ్యూన్ డిసీస్ వలన క్లోమంలోని బీటా సెల్సు డామేజ్ అయిపోయి ఉంటాయి.. వారికి ఇన్సులిన్ వాడడం తప్పదు.. ఎవరైనా పిండి పదార్థాలు తినడం ఆపేసి కేవలము మటన్ చికెన్ తింటూ డయాబెటిస్ ను పూర్తిగా పోతుంది అంటే అది వారి అవగాహన లోపం లేదా వారికి దీని మీద ఎటువంటి అవగాహన లేదు అని అర్థం... అలా చేయడం వలన కొంత వెయిట్ లాస్ అయ్యి బరువు తగ్గడం వలన ఫ్యాట్ తగ్గడం వలన కొంచెం డయాబెటిస్ కంట్రోల్ లోకి వస్తుంది. కానీ మీరు ఆ మాత్రలు పూర్తిగా ఆపేస్తే తిరిగి డయాబెటిస్ అనేది కంటిన్యూ అవుతూ ఉంటుంది.. ఎందుకంటే అది డయాబెటిస్ అనేది ఒక రోగం కాదు అది ఒక మెటబాలిక్ అబ్నార్మాలిటీ. డయాబెటిస్ ఎప్పుడూ మనము కంట్రోల్ లోనే ఉంచుకోవాలి అంతేకానీ దానిని రూపుమాపడం అనేది కలగా ఉంటుంది. కావున చిట్కాలు మానేసి, వాటిని వినడం మానేసి, కేవలం తరచూ పరీక్షలు చేసుకోవడం, రెగ్యులర్ గా వ్యాయామం చేయడం, జిహ్వను అదుపులో పెట్టుకుని మనము తగినంత ఆహారాన్ని తీసుకోవడం పాటు అవసరమైతే ఇన్సులిన్ లేక మందులు వాడుతూ డయాబెటిస్ ను కంట్రోల్ లో పెట్టుకుంటే మీకు ఎప్పుడూ కూడా ఆరోగ్యంగా ఉంటుంది. ఏ అవయవాలు చెడిపోయే అవకాశం ఉండదు. ఒకసారి డయాబెటిస్ వస్తే అది పోదు, కేవలం దానిని కంట్రోల్లో మాత్రమే పెట్టుకోగలము అది మీ చేతిలోనే ఉంది. మీరు ఏమంటారు? డాక్టర్ చింతా ప్రభాకర్ రెడ్డి ఎంఎస్ ఎంసిహెచ్ గుండె, ఊపిరితిత్తుల శస్త్రచికిత్స నిపుణులు ప్రభుత్వ సర్వజన వైద్యశాల కర్నూలు
Bihar Elections Result : నేడు బీహార్ ఎన్నికల ఓట్ల లెక్కింపు
బీహార్ శాసనసభ ఎన్నికల ఓట్ల లెక్కింపు మరి కాసేపట్లో ప్రారంభం కానుంది.
America |షట్ డౌన్ కు కారణం ఇదే..
America | షట్ డౌన్ కు కారణం ఇదే.. America, ఆంధ్రప్రభ –
నేడు బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు
న్యూఢిల్లీ : దేశమంతా ఉత్కంఠ రేపుతున్న బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు శుక్రవారం (నవంబరు 14) వెలువడనున్నాయి. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ మొదలవుతుందని ఎన్నికల కమిషన్ గురువారం వెల్లడించింది. మొట్టమొదట పోస్టల్ బ్యాలెట్ల కౌంటింగ్ ప్రారంభమవుతుంది. తరువాత ఉదయం 8.30 గంటలకు ఎలెక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ల (ఇవిఎం) కౌంటింగ్ ప్రారంభమవుతుంది. ఇవిఎం కౌంటింగ్ చివరి రౌండ్ కు ముందే పోస్టల్ బ్యాలెట్ల కౌంటింగ్ పూర్తవుతుంది. రిటర్నింగ్ ఆఫీసర్ల (ఆర్ఒ)లేదా అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్ల పర్యవేక్షణలో అభ్యర్థులు లేదా వారి కౌంటింగ్ ఏజెంట్ల సమక్షంలో పోస్ట్ల్ బ్యాలెట్ల లెక్కింపు జరుగుతుంది. ఇవిఎం కౌంటింగ్ సమయంలో కౌంటింగ్టేబుళ్ల వద్దకు కంట్రోల్ యూనిట్లు ఇవిఎంలను తీసుకు వస్తారు. వాటి సీళ్లను తనిఖీ కోసం కౌంటింగ్ ఏజెంట్లకు చూపిస్తారు. ఇవిఎంలో రికార్డయిన ఓట్ల సంఖ్యను ఫారం 17 సి ఎంట్రీలతో క్రాస్ చెక్ చేస్తారు. ఏదైనా సరిపోకపోతే వివిపిఎటి స్లిప్లతో సరిచూస్తారు. ఇవిఎం కౌంటింగ్ పూర్తయ్యాక నియోజకవర్గాల వారీగా ఐదు పోలింగ్ స్టేషన్లను యాధృచ్ఛికంగా ఎంపిక చేసుకుని వివిప్యాట్ పరిశీలిస్తారు. అభ్యర్థులు, వారి కౌంటింగ్ ఏజెంట్ల సమక్షంలో వివిప్యాట్ స్లిప్పులను ఇవిఎం ఫలితాలతో సరిచూస్తారు. రౌండ్ల వారీగా, నియోజకవర్గాల వారీగా లభించిన ఫలితాలను సంబంధిత రిటర్నింగ్ ఆఫీసర్ సంకలనం చేసి అధికారిక ఇసి ఫలితాల పోర్టల్లో ప్రదర్శిస్తారు. ఫలితాల కచ్చితమైన సమాచారం కోసం అనధికారిక సమాచారంపై ఆధారపడకూడదని, ఇసి అధికారిక ఫలితాల పోర్టల్ లోనే చూసుకోవాలని ఎన్నికల కమిషన్ సూచించింది. ఈమేరకు టివి ఛానల్స్,ఇంటర్నెట్ మీడియా ఛానల్స్కు కూడా సూచించింది. 243 మంది రిటర్నింగ్ ఆఫీసర్ల పర్యవేక్షణలో కౌంటింగ్ మొత్తం 243 నియోజకవర్గాల్లో ఈమేరకు విస్తృతంగా ఓట్ల లెక్కింపు ఏర్పాట్లు పూర్తయ్యాయని ఎన్నికల కమిషన్ గురువారం వెల్లడించింది. 243 కౌంటింగ్ పరిశీలకులు, అభ్యర్థులు లేదా ఏజెంట్ల సమక్షంలో 243 మంది రిటర్నింగ్ ఆఫీసర్లు (ఆర్ఒ)లు కౌంటింగ్ను పర్యవేక్షిస్తారు. మొత్తం 4372 కౌంటింగ్ టేబుళ్లను ఏర్పాటు చేశారు. ఒక్కోటేబుల్ వద్ద కౌంటింగ్ సూపర్వైజర్, కౌంటింగ్ అసిస్టెంట్, మైక్రో అబ్జర్వర్లను నియమించారు. అభ్యర్థులు నియమించిన 18000 మంది కౌంటింగ్ ఏజెంట్లు కూడా కౌంటింగ్ను పరిశీలిస్తారు.
CM | నెహ్రు స్పూర్తితో.. CM, హైదరాబాద్, ఆంధ్రప్రభ – స్వాతంత్ర్య సమరయోధుడు.
Jubilee Hills |నరాలు తెగే ఉత్కంఠ..
Jubilee Hills | నరాలు తెగే ఉత్కంఠ.. Jubilee Hills, హైదరాబాద్, ఆంధ్రప్రభ
వైద్యో నారాయణో హరి అన్న సూక్తి ప్రకారం రోగుల ప్రాణాలను కాపాడవలసిన వైద్యులే మారణకాండకు పాల్పడే ఉగ్రవాద భూతానికి ఆయుష్షు పోయడం విపరీతం. ఢిల్లీ ఎర్రకోట సమీపాన ఉగ్రవాద ఆత్మాహుతి బాంబు దాడి వెనుక కొంతమంది డాక్టర్ల పాత్ర ఉండడం దేశచరిత్రలో అత్యంత సంచలనాత్మక సంఘటన. ఇది పూర్తిగా ఫరీదాబాద్ టెర్రర్ మాడ్యూల్ కుట్రయే. దేశవ్యాప్తంగా నాలుగు నగరాల్లో దాడులు సాగించడానికి ఫక్కా ప్రణాళిక సిద్ధమైంది. దీనికోసం ఎనిమిది మంది ఆత్మాహుతి బాంబర్లను సిద్ధం చేసినట్టు బయటపడింది. ఈ కుట్ర ప్రణాళికలో డాక్టర్ ఉమర్ నబీ, డాక్టర్ ముజమ్మిల్ కీలక పాత్ర పోషించినట్టు వారి డైరీల ద్వారా తేలింది. ఫరీదాబాద్లో అల్ ఫలా యూనివర్శిటీ లోని మెడికల్ కాలేజీ లోని బాయ్స్ హాస్టల్ గది ఒకటి కేంద్రంగా ఉగ్రకార్యకలాపాలకు వ్యూహం రూపొందిందని దర్యాప్తు సంస్థలు కనుగొన్నాయి. ఈ కుట్రకు నిందితులు దాదాపు రూ.20 లక్షల వరకు నిధులు సేకరించినట్టు తాజా సమాచారం. ఇంతవరకు కశ్మీర్ సరిహద్దుల్లో ఉగ్రవాద కార్యకలాపాలు సాగుతుండడం వాటిని భద్రతా దళాలు భగ్నం చేయడం పరిపాటిగా వస్తోంది. కానీ ఇప్పుడు దేశం లోపలే నగరాల్లో ఉగ్రకార్యకలాపాలకు సన్నాహాలు సాగుతుండడం కొత్తమలుపు. గత రెండు దశాబ్దాలుగా వందలాది ఉగ్రవాద పన్నాగాలను ఛేదించి దేశభద్రతను సంరక్షించడంలో భద్రతా దళాలు ముందంజ వేస్తున్నాయని ఘనతను సాధించుకున్నాయి. అయితే ఢిల్లీ ఎర్రకోట వద్ద ఉగ్రవాద ఆత్మాహుతి బాంబు దాడి గురించి లభించిన సాక్షాధారాల ప్రకారం ఇది తొందరపడి చేసిన చర్యగా భావిస్తున్నారు. ఎందుకంటే ఈ దురాగతానికి పాల్పడే వారిలో ఒకరు ముందుగానే అరెస్ట్ అయ్యారని తెలిసి ఈ వల నుంచి తప్పించుకుని పారిపోడానికి చేసిన ప్రయత్నమే ఆత్మాహుతి బాంబు దాడికి దారితీసిందని తేలింది. అయినప్పటికీ అనుకోలేని ఘోర విపత్తు జరిగిపోయింది. కుట్రదారుడు ఒకరు తప్పించుకుపోయాడంటే భద్రతా సంస్థల నిఘా ఎలా నిద్రపోతోందో స్పష్టంగా చెప్పవచ్చు. జమ్మూకశ్మీర్ ప్రాంతంలోపల, బయట నుంచి చొరబాట్లను రెగ్యులర్గా నియంత్రించే ఆపరేషన్లు సాగుతున్న నేపథ్యంలో జమ్మూకశ్మీర్ కాకుండా ఫరీదాబాద్ వంటి నగర ప్రాంతాల్లో ఉగ్ర సంఘటనను నివారించడంలో భద్రతా సంస్థల ఘోరవైఫల్యాన్ని ఎత్తిచూపుతోంది. దేశంలో ఎక్కడ ఇలాంటి సంఘటనలు జరిగినా వాయువేగంలో భద్రతా సంస్థలు నివారించి దేశ ప్రజల ప్రాణాలకు రక్షణ కలిగిస్తుంటాయి. అలాంటిది దేశ రాజధానిలో ఆత్మాహుతి బాంబు కదలాడుతుండడం గమనించలేకపోవడం శోచనీయం. కశ్మీర్ లోయలో జరిగే ఉగ్రకార్యకలాపాలకు ఫరీదాబాద్ నెట్వర్క్తో సంబంధం ఉందని అనుమానించవలసి వస్తోంది. పాక్ ఆక్రమిత కశ్మీర్(పిఒకె)లోను, పాకిస్థాన్ లోనూ ఆపరేషన్ సిందూర్ ప్రకంపనలు ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న విష సర్పాలకు మరింత ద్వేషాన్ని రెచ్చగొట్టాయి. ప్రతీకార పన్నాగాలతో మూడు టన్నుల ప్రాణాంతక పేలుడు పదార్థాలతో దాడులకు సిద్ధమయ్యాయని భావిస్తున్నారు. వాటిని కానీ పట్టుకొనకపోతే మరీ భారీ విధ్వంసం జరిగి ఉండేది. అంతకు ముందే కశ్మీర్ లోయలో బెదిరిస్తూ పోస్టర్లు వెలిశాయి. కానీ భద్రతా దళాలు అంతగా పట్టించుకోలేకపోవడంతో ఫరీదాబాద్ ఉగ్రవాద పన్నాగం కొంతవరకు నెరవేరిందని చెప్పవచ్చు. దీనిని బట్టి నిఘా అన్నది అణువణువూ గాలించే నిరంతర చర్యగా ఉండాలన్నది తెలియజెప్తోంది. ఇవన్నిటి కన్నా కంపరం కలిగించేది ఈ భారీ కుట్రలో మెడికల్ ప్రొఫెషనర్లే కీలక పాత్ర వహించడం. వైద్య ధర్మ ప్రమాణ స్వీకారం చేసిన ఈ వైద్య గ్రాడ్యుయేట్లు ఉగ్రకుట్రలో భాగస్వాములు కావడం, ఉగ్రవాద భావజాలాన్ని వ్యాపింప చేసి ఇతరులను మార్చడానికి నిరంతరం పనిచేయడం అనూహ్య పరిణామాలు. కనీసం ఐదుగురు డాక్టర్లు ఇందులో ప్రధాన బాధ్యత వహించారు. వీరిలో నలుగురు కశ్మీర్లో పుట్టి పెరిగిన వారే. ఇది పెద్ద సమస్యకు సంకేతం. విద్యావంతులైన వారు రహస్యంగా దేశ విద్రోహ చర్యలకు పూనుకుని వాటి కమ్యూనికేషన్కు సంబంధించిన అత్యంత ఆధునిక పరికరాలను సమకూర్చుకుని, వివిధ రకాల బాంబులను ఏయే రసాయనాలతో తయారు చేయవచ్చునో ఆన్లైన్ ద్వారా తెలుసుకుని, రిమోట్ కంట్రోలు ద్వారా వాటిని పేల్చడంలో తర్ఫీదు పొందడం, ఆయా కార్యకలాపాల్లో చేరడం ఇవన్నీ భద్రతా వ్యవస్థలకు పెద్ద సమస్య కావడమే కాక, అమాయక ప్రజల ప్రాణాలకు గండంగా తయారైంది. ఈ విధమైన వైట్కాలర్ టెర్రరిజం అనాగరిక చర్యల్లో కూడా విద్యావంతులు చురుకుగా వ్యవహరిస్తున్నారన్న అభిప్రాయాలకు రావడం భద్రతా సంస్థలకు పెద్ద సవాలుగా మారింది. ఆపరేషన్ సిందూర్ తరువాత పాకిస్థాన్, బంగ్లాదేశ్లతో భౌగోళిక రాజకీయాల్లో మార్పు వచ్చింది. ఉగ్రవాద బెదిరింపులు ఇంతటితో సమసిపోవు. కశ్మీర్ లోయకు అతీతంగా తమ వేయితలలు అటూఇటూ చూస్తుంటాయి. ఉగ్రవాదులను లక్షంగా చేసుకుని దాడులు సాగించడంతో భద్రతా దళాల బాధ్యత తీరిపోదు. ఆయా ప్రాంతాల వారి మనుషులతో, వారి జీవన పరిస్థితులతో, వనరులతో మమేకమై జాతీయ స్థాయిలో ప్రయత్నాల సమన్వయంతో నిఘా సమాచారాన్ని సేకరించగలిగే సామర్థం పెంపొందించుకోవాలి. దేశంలో ఎక్కడ ఎలాంటి ఉగ్రవాద కార్యకలాపాలకు కుట్రలు రూపొందుతున్నా తక్షణం భగ్నం చేసేలా వ్యవస్థలను తీర్చిదిద్దాలి. దీనికి సమయం అనుకూలించకపోవచ్చు. కానీ రాజకీయ కోణంలో భద్రతా విషయంలో పూర్తి నియంత్రణ కొనసాగిస్తూ జమ్మూకశ్మీర్కు రాష్ట్ర హోదాను తిరిగి కట్టబెట్టడం సముచితం కావచ్చు.
మనతెలంగాణ/హైదరాబాద్: అంతర్జాతీయ స్థాయి మౌలిక వసతులు, పరిశ్రమలకు అనువైన వాతావరణం, భద్రతకు ఎటువంటి ఢోకా లేకుండా హైదరాబాద్ నిలిచిందని సిఎం రేవంత్రెడ్డి తెలిపారు. నగరం ప్రపంచవ్యాప్త పెట్టుబడిదారులకు ఉత్తమ గమ్యస్థానంగా నిలుస్తుందని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. దేశంలోనే పెద్ద సంఖ్యలో యువత, వే గవంతమైన వృద్ధి రేటుతో తెలంగాణ ముందుకు దూసుకెళుతుందని ముఖ్యమంత్రి తెలిపారు. ఢిల్లీలో గురువారం జరిగిన అమెరికా సంయుక్త రాష్ట్రాలు- భారతదేశం వ్యూహాత్మక భాగస్వామ్య సదస్సులో (యూఎస్ఐఎస్పిఎఫ్) ముఖ్యమంత్రి ప్రసంగించా రు. ఈ సందర్భంగా సిఎం రేవంత్రెడ్డి మాట్లాడుతూ తెలంగాణలో 35 ఏళ్లుగా కాంగ్రెస్తో పాటు అనేక పార్టీలు ప్రభుత్వాలకు సారథ్యం వహించినా పెట్టుబడులకు, పెట్టుబడిదారులకు అందరూ మద్దతుగా ని లిచారని సిఎం వివరించారు. భారతదేశంలో పెట్టుబడులకు హైదరాబాద్ ముఖ ద్వారమని సిఎం తెలిపా రు. జీసిసిలకు గ్యమస్థానంగా ఉన్న హైదరాబాద్లో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు రావాలని సిఎం పారిశ్రామికవేత్తలను ఆహ్వానించారు. మహిళా సాధికారిత, నాణ్యమైన విద్య, యువతకు నైపుణ్య శిక్షణ, పట్టణా భివృద్ధితో పాటు మెరుగైన వసతులు, అత్యున్నత జీవన ప్రమాణాలతో కూడిన అంతర్జాతీయ స్థా యి నగరంగా హైదరాబాద్ను నిలపడమే తన ప్రథ మ ప్రాధాన్యత అని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి తె లిపారు. 23 నెలల కాలంలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టి న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ముఖ్యమం త్రి వివరించారు. అద్భుతమైన మౌలిక వసతులతో 30 వేల ఎకరాల్లో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో భారత్ ఫ్యూచర్ సిటీ భారతదేశంలోనే నూతన నగరంగా మారుతుందని సిఎం రేవంత్ రెడ్డి తెలిపారు. మూసీనదీ పునరుజ్జీవనం పూర్తయితే లండన్, టోక్యో, దుబాయి, సియోల్ రివర్ఫ్రంట్ల మాదిరే హైదరాబాద్ నైట్ ఎకానమీ కొత్త దశలోకి ప్రవేశిస్తుందని సిఎం అన్నారు. డ్రైపోర్ట్, మెట్రో విస్తరణ, రీజనల్ రింగ్రోడ్డు, రేడియల్ రోడ్లు, ఓఆర్ఆర్, ఆర్ఆర్ఆర్ల మధ్య మాన్యు ఫ్యాక్చరింగ్ జోన్ వంటి కీలక ఇన్ఫ్రా ప్రాజెక్టుల పురోగతి గురించి ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి వివరించారు. చైనా +1 మోడల్కు గ్లోబల్ సమాధానం తెలంగాణ అవుతుందన్నారు. హార్వర్డ్, స్టాన్ఫోర్డ్, ఆక్స్ఫర్డ్ వంటి ఐవి లీగ్ విశ్వవిద్యాలయాలు హైదరాబాద్లో ఆఫ్షోర్ క్యాంపస్లు ఏర్పాటు చేస్తే తక్కువ ఖర్చు, సులభమైన వీసా విధానాలతో దక్షిణాది దేశాల (గ్లోబల్ సౌత్) విద్యార్థులకు నాణ్యమైన విద్య లభిస్తుందని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి తెలిపారు. ముఖ్యమైన రోడ్లకు గూగుల్, మెటా, టిసిఎస్, ఇన్ఫోసిస్ పేర్లు భారతదేశంలో రోడ్లకు ఎక్కువగా నేతల పేర్లు ఉంటాయని హైదరాబాద్లో ఆ ట్రెండ్ను మార్చాలని తాము అనుకుంటున్నామని సిఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ముఖ్యమైన రోడ్లకు గూగుల్, మెటా, టిసిఎస్, ఇన్ఫోసిస్ వంటి కంపెనీ పేర్లను పెడతామని సిఎం పేర్కొన్నారు. ఈ సదస్సు ప్రారంభంలో తెలంగాణరైజింగ్ 2047 విజన్ను ప్రదర్శించారు. తెలంగాణను ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లక్ష్యం ఈ వార్షిక సమావేశంలో విశేష ఆదరణ పొందింది. గ్లోబల్ ఇన్వెస్టర్లకు పెట్టుబడుల అవకాశాల గురించి సిఎం చేసిన ప్రసంగం అంతర్జాతీయ వ్యాపార వర్గాలను ఆకట్టుకుంది. రేవంత్ రెడ్డి విజన్ అచీవబుల్: జాన్ ఛాంబర్స్ జాన్ ఛాంబర్స్, సిస్కో మాజీ సీఈఓ మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ విజన్ పారదర్శకంగా, సాహసోపేతంగా (బోల్డ్), సాధించగలిగేలా ఉందన్నారు ఆయన చెప్పిన ప్రాజెక్టులు, వాటి సామాజిక ప్రభావం ఎంతో ప్రేరణాత్మకంగా ఉన్నాయన్నారు. గ్లోబల్ సమ్మిట్కు హాజరవుతాం: డా. ముఖేష్ ఆఘి, యూఎస్ఐఎస్పిఎఫ్ అధ్యక్షుడు డా. ముఖేష్ ఆఘి, యూఎస్ఐఎస్పిఎఫ్ అధ్యక్షుడు మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆహ్వానం మేరకు తమ సభ్యుల్లో అత్యధికులం డిసెంబర్ 8, 9 తేదీల్లో హైదరాబాద్లో జరిగే తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్కు హాజరవుతామన్నారు. తెలంగాణ విజన్ను దగ్గరగా తెలుసుకోవాలని తామంతా ఆసక్తిగా ఉన్నామన్నారు.

26 C