ఒటిటిలోకి ‘ది బెంగాల్ ఫైల్స్’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..
వివేక్ అగ్నిహోత్రి.. తాష్కెంట్ ఫైల్స్, కశ్మీర్ ఫైల్స్ వంటి వివాదాస్పద చిత్రాలతో పేరు తెచ్చుకున్నాడు. భారత మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రీ మరణం వెనుక జరిగిన కుట్రలపై తాష్కెంట్ ఫైల్స్.. 1990లో జమ్మూ కశ్మీర్లో చెలరేగిన తిరుగుబాట్లపై కశ్మీర్ ఫైల్స్ని ఆయన తెరకెక్కించాడు. తాజాగా ఆయన దర్శకత్వంలో వచ్చిన చిత్రం ‘ది బెంగాల్ ఫైల్స్’. 1946లో బెంగాల్లో చెలరేగిన అల్లర్ల బ్యాక్డ్రాప్ స్టోరీతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. వివేక్ అగ్నిహోత్రి ట్రయాలజీలో ఇది చివరి సినిమా. ఈ సినిమా సెప్టెంబర్ 5న థియేటర్లలోకి వచ్చింది. దాదాపు మూడున్నర గంటల నిడివి గల ఈ సినిమా కశ్మీర్ ఫైల్స్ అంత సక్సెస్ సాధించలేకపోయింది. మిథున్ చక్రవర్తి, అనుపమ్ ఖేర్, పల్లవి జోషి, దర్శన్ కుమార్ తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించారు. ఇప్పుడు ఈ సినిమా ఒటిటిలో విడుదలకు సిద్ధమైంది. గత రెండు చిత్రాల్లానే ఈ చిత్రం కూడా జి-5లో నవంబర్ 21వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ జి-5 పోస్టర్ని పంచుకుంది.
Jubilee Hills Bye Election : రేవంత్ రెడ్డికే అసలు పరీక్ష.. అందుకే సర్వశక్తులూ ఒడ్డి?
జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఉప ఎన్నిక ప్రధానంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సవాల్ అని చెప్పాలి
India vs Australia : చివరి మ్యాచ్ వర్షార్షణం.. అయినా సిరీస్ భారత్ దే
భారత్ - ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న టీ20 సిరీస్ ను భారత్ కైవసం చేసుకుంది
Premante Pelli Shuru Single: Perfect Wedding Song
Premante starring Priyadarshi, Anandi has made a good impression among audiences with melodious first single, glimpse and teaser. Now, the movie makers have released Pelli Shuru Single from the album composed by Leon James. Famous actress Sreeleela has digitally released it. The song sung by Shreya Ghosal, Deepak Blue presents the vibe of wedding in […] The post Premante Pelli Shuru Single: Perfect Wedding Song appeared first on Telugu360 .
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.. సజ్జనార్ కీలక ఆదేశాలు..
హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలీంగ్ దృష్ట్యా హైదరాబాద్ కమీషనర్ సజ్జనార్ కీలక ఆదేశాలు జారీ చేశారు. నియోజకవర్గం పరిధిలో 9వ తేదీ (ఆదివారం) సాయంత్రం 6 గంటల నుంచి పోలింగ్ జరగనున్న 11వ తేదీ (మంగళవారం) సాయంత్రం 6 గంటల వరకు, తిరిగి ఓట్ల లెక్కింపు జరిగే 14న ఉదయం 6 గంటల నుంచి 15వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు ఆంక్షలు అమలులో ఉంటాయని తెలిపారు. నిర్దేశించిన సమయాల్లో మద్యం దుకాణాలన్నీ మూసి వేయాలని హోటళ్లు, రెస్టారెంట్లు, క్లబ్బులు మూసివేయాలని ఆదేశించారు. శాంతిభద్రతల నేపథ్యంలో నియోజకవర్గం వ్యాప్తంగా 144 సెక్షన్ అమల్లో ఉంటుందని తెలిపారు. పోలింగ్ కేంద్రాలకు 200 మీటర్ల పరిధిలో ఐదుగురు, అంతకంటే ఎక్కువ మంది గుమిగూడటం నిషేధమన్నారు. ఓట్ల లెక్కింపు రోజున రహదారులు, జనావాసాల్లో టపాసులు పేల్చడం నిషేధమని, ఈ ఆదేశాలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.
విశాలాంధ్ర గుడిబండ.. మండలంలోని తాళ్లకెర పంచాయతీలో గల గొల్లపల్లి గ్రామానికి చెందిన వైసిపి నాయకులు శనివారం ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజు మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి, రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస్ మూర్తి ల సమక్షంలో టిడిపిలో చేరారు. గ్రామానికి చెందిన చిత్తనగిరియప్ప, చిత్తయ్య, రంగస్వామి, మురళీధర్,చిత్రలింగప్ప,కరియన్న , కరియప్ప,ఈరన్న,చంద్రశేఖర్,కుమార్, తదితరులు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో టిడిపిలో చేరి పచ్చ కండువాలు కప్పుకున్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు లక్ష్మీనరసప్ప, మందలపల్లి రైతు సాకార సంఘం అధ్యక్షుడు మద్దనకుట్టప్ప,జిల్లా […] The post వైసీపీ నుండి టీడీపీలో చేరిక.. appeared first on Visalaandhra .
Hyderabad : మియాపూర్ లో విషాదం.. స్విమ్మింగ్ పూల్ లో పడి ఇద్దరు చిన్నారుల మృతి
హైదరాబాద్ లోని మియాపూర్ లో విషాదం చోటు చేసుకుంది. ఇద్దరు చిన్నారులు స్విమ్మింగ్ పూల్ లో పడి మృతి చెందారు
విద్యార్థుల సమస్యలపై నారా లోకేష్ కి ఏఐఎస్ఎఫ్ వినతి..
విశాలాంధ్ర , కళ్యాణదుర్గం.. కళ్యాణదుర్గం పర్యటనకు వచ్చిన రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్కు ఏఐఎస్ఎఫ్ నేతలు శనివారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు హనుమంతరాయుడు, నియోజకవర్గ కోశాధికారి పవన్ కుమార్ మాట్లాడుతూ పెండింగ్ లో ఉన్న 6,400 కోట్ల ఫీజు రీయంబర్స్ మెంట్ బకాయిలను విడుదల చేయాలని, యువగలం పాదయాత్రలో ఇచ్చిన హామీ ప్రకారం జీవో నెం.77ను రద్దు చేయాలని, ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ పిపిపి విధానాన్ని ఉపసంహరించుకోవాలని, ప్రభుత్వ హాస్టళ్లలో […] The post విద్యార్థుల సమస్యలపై నారా లోకేష్ కి ఏఐఎస్ఎఫ్ వినతి.. appeared first on Visalaandhra .
విజయ్ ని పెళ్లి చేసుకుంటా.. రష్మిక #Cinema #RashmikaMandanna #VijayDeverakonda #Tollywood #Trending
టీడీపీ తోనే బీసీ లకు పెద్దపీట.. భక్త కనకదాస జయంతి సభలో నారా లోకేష్
విశాలాంధ్ర , కళ్యాణదుర్గం.. స్వర్గీయ నందమూరి తారక రామారావు టీడీపీని స్థాపించి బీసీలకు పెద్దపీట వేశారని , రాయలసీమలో అధిక శాతం ఉన్న కురుబలను గుండెల్లో పెట్టుకుని చూసుకుంటామని రాష్ట్ర విద్యా, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు. భక్త కనకదాస 538వ జయంతి సందర్భంగా కళ్యాణదుర్గంలో శనివారం జరిగిన వేడుకల్లో పాల్గొన్న లోకేష్ కనకదాస విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ భైరవానితిప్ప ప్రాజెక్టును పూర్తిచేసేది టీడీపీనేనని, కురుబ పూజారులకు గౌరవ […] The post టీడీపీ తోనే బీసీ లకు పెద్దపీట.. భక్త కనకదాస జయంతి సభలో నారా లోకేష్ appeared first on Visalaandhra .
దేశంలో బిజెపి అరాచక పాలన కొనసాగిస్తోంది..
కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ నాయకుడు తుంపర్తి పరమేష్విశాలాంధ్ర ధర్మవరం : దేశంలో బిజెపి పార్టీ అరాచక పాలన కొనసాగిస్తుందని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ నాయకుడు తుంపర్తి పరమేష్ తెలిపారు. ఈ సందర్భంగా వారు విలేకరులతో మాట్లాడుతూ నేటి బిజెపి పార్టీ అక్రమ ఓట్లతో అధికారం చేపట్టి అరాచక పాలన కొనసాగించడం దారుణమన్నారు. భారతదేశంలో శాశ్వతమైన సంస్కరణల కోసం ,ప్రజల కోసం ,దేశం కోసం ప్రాణాలు సైతం లెక్కచేయని కుటుంబం రాహుల్ గాంధీ కుటుంబమని వారు గుర్తు చేశారు. […] The post దేశంలో బిజెపి అరాచక పాలన కొనసాగిస్తోంది.. appeared first on Visalaandhra .
కురుబల విజ్ఞాపనలకు సీఎం ఆమోదం.. భక్త కనకదాస జయంతి సభలో మంత్రి సవిత
త్వరలో బీసీలకు ఆదరణ–3 పథకం అమలు.. విశాలాంధ్ర , కళ్యాణదుర్గం… వెనుకబడిన తరగతుల సంక్షేమం కోసం నిరంతరం పనిచేస్తున్న కూటమి ప్రభుత్వానికి బీసీలంతా అండగా నిలవాలని రాష్ట్ర బీసీ సంక్షేమశాఖ మంత్రి ఎస్.సవిత పిలుపునిచ్చారు. కళ్యాణదుర్గంలో భక్త కనకదాసు జయంతి సభలో మంత్రి సవిత మాట్లాడుతూ.. అన్న ఎన్టీఆర్ స్పూర్తితో బీసీల పక్షపాతిగా పనిచేస్తున్న మంత్రి లోకేష్ కు అభినందనలు. కురుబ కులం నీతి, నిజాయతీకి మారని . లోకేష్ పాదయాత్రలో బీసీలకు ఇచ్చిన హామీలు నెరవేరుస్తున్నారన్నారు. […] The post కురుబల విజ్ఞాపనలకు సీఎం ఆమోదం.. భక్త కనకదాస జయంతి సభలో మంత్రి సవిత appeared first on Visalaandhra .
రోగులకు సేవ చేయుట లోనే సంతృప్తి ఉంది
శ్రీ సత్య సాయి సేవ సమితి 2 నిర్వాహకులువిశాలాంధ్ర ధర్మవరం; రోగులకు సేవ చేయుటలోనే సంతృప్తి ఉంది అని శ్రీ సత్య సాయి సేవ సమితి 2 నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా వారు ప్రభుత్వ ఆసుపత్రిలోని 200 మంది రోగులకు పాలు, బ్రెడ్లు, బిస్కెట్లను ఆసుపత్రిలోని వైద్యులు, సిస్టర్ల చేతులు మీదుగా అందజేశారు. నేటి ఈ కార్యక్రమానికి సాయి సేవ (దాతగా) లో బి కే తులసమ్మ కుటుంబ సభ్యులు వ్యవహరించడం పట్ల వారికి ప్రత్యేక […] The post రోగులకు సేవ చేయుట లోనే సంతృప్తి ఉంది appeared first on Visalaandhra .
మ్యాచ్ రద్దు.. సిరీస్ భారత్ కైవసం #TeluguPost #telugu #post #news
మద్యం షాపులకు దరఖాస్తులు చేసుకోండి.. ఎక్సైజ్ సీఐ చంద్రమణి
విశాలాంధ్ర ధర్మవరం:: నియోజకవర్గ పరిధిలోని బత్తలపల్లి మండలంలోని జిఎస్ఐ నెంబర్ ఎస్ ఎస్/ఏ 4 షాపుకు, ముదిగుబ్బ మండలంలోని జి ఎస్ ఐ నెంబర్ ఎస్ ఎస్/18 ఏ 4 మద్యం షాపులకు దరఖాస్తులు చేసుకోవాలని ధర్మవరం ఎక్సైజ్ చంద్రమణి తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ దరఖాస్తు రుసుము కింద రెండు లక్షల రూపాయలు డిడి తీసి ఆధార్ కార్డు జత చేసి ధర్మవరం ప్రొహిబిషన్ ఎక్సైజ్ స్టేషన్ కార్యాలయంలో అందజేయాలన్నారు. ఈనెల 10వ తేదీ సాయంత్రం […] The post మద్యం షాపులకు దరఖాస్తులు చేసుకోండి.. ఎక్సైజ్ సీఐ చంద్రమణి appeared first on Visalaandhra .
బిఆర్ఎస్, కాంగ్రెస్ ఎవరు నిర్లక్ష్యం చేసినా తప్పే: కవిత
హైదరాబాద్: వరంగల్ మల్టీస్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణం ఆగిపోయిందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత తెలిపారు. వరంగల్ ఎంజిఎం ఆస్పత్రిపై రోగుల ఒత్తిడి పెరిగిందని అన్నారు. వరంగల్ ఎంజిఎం ఆస్పత్రిని కవిత సందర్శించారు. వరద బాదితులను పరామర్శించారు. తదుపరి హనుమకొండ లో ఆమె మీడియాతో మాట్లాడుతూ.. వరంగల్ జిల్లా నుంచి ఇద్దరు, మంత్రులున్నా ఫలితం లేదని విమర్శించారు. ఆస్పత్రిని బిఆర్ఎస్ లేదా కాంగ్రెస్ ఎవరు నిర్లక్ష్యం చేసినా తప్పేనని అన్నారు. బిఆర్ఎస్ హయాంలో సమస్యలు తీరక.. ఇప్పుడూ తీరకపోతే ఎలా? అని కవిత ప్రశ్నించారు. తెచ్చుకున్న తెలంగాణలో సమస్యలు పరిష్కారం కావడం లేదని, రాజకీయాలు ఎన్నికలు జరిగే చివరి ఏడాదిలో చేసుకుందాం అని తెలియజేశారు. తన పర్యటనల ద్వారా ప్రజలకు పైసా మేలు జరిగినా తన జన్మ ధన్యమైనట్లేనని కవిత పేర్కొన్నారు.
ఐదో టి-20 వర్షార్పణం.. సిరీస్ ఇండియాదే..
బ్రిస్బేన్: భారత్, ఆస్ట్రేలియా మధ్య గబ్బా వేదికగా జరగాల్సిన ఐదో టి-20 మ్యాచ్ వర్షం కారణంగా రద్దైంది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా బౌలింగ్ ఎంచుకొని భారత్ను బ్యాటింగ్కి ఆహ్వానించింది. దీంతో ఓపెనర్లు అభిషేక్ శర్మ, శుభ్మాన్ గిల్లు భారత్కు శుభారంభాన్ని అందించారు. 4.5 ఓవర్లలో వీరిద్దరు కలిసి 52 పరుగులు చేశారు. ఈ క్రమంలో అభిషేక్ శర్మ అంతర్జాతీయ టి-20ల్లో వెయ్యి పరుగుల మైలురాయిని చేరుకున్నాడు. అతి తక్కువ బంతుల్లో (528) ఈ రికార్డు సాధించిన ఆటగాడిగా అభిషేక్ నిలిచాడు. ఈ ఫీట్ని అభిషేక్ 28 ఇన్నింగ్స్లో సాధించాడు. అప్పుడే ఆకాశం మేఘావృతం కావడంతో మ్యాచ్ను నిలిపివేశారు. ఆ తర్వాత భారీగా వర్షం కురవడం మొదలైంది. చాలాసేపు నిరీక్షించిన తర్వాత మ్యాచ్ని రద్దు చేశారు. దీంతో ఈ సిరీస్లో 2-1 తేడాతో భారత్ విజయం సాధించింది. ఇక ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు అభిషేక్ శర్మకే దక్కింది.
నేత్ర దానంతో రెండు కుటుంబాల్లో వెలుగులు చూపించిన నేత్ర దాత
విశాలాంధ్ర ధర్మవరం; నేత్రదానముతో రెండు కుటుంబాల్లో వెలుగులు నింపిన నేత్రదాత తమ్మిశెట్టి నాగయ్య అని తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పట్టణంలోని గాంధీనగర్కు చెందిన తమ్మిశెట్టి నాగయ్య (80) మృతి చెందడంతో కుటుంబ సభ్యులకు యువర్స్ ఫౌండేషన్ సభ్యులు నేత్రదానంపై అవగాహన కల్పించడం జరిగింది. దీంతో ఆ కుటుంబ సభ్యులు నేత్ర దానమునకు అంగీకరించడంతో జిల్లా అంధత్వ నివారణ సంస్థ అనంతపురం రెడ్ క్రాస్ సొసైటీ కుళ్లాయప్ప, కంటి రెట్రైవల్ సెంటర్ సహకారంతో టెక్నీషియన్ రాఘవేంద్ర […] The post నేత్ర దానంతో రెండు కుటుంబాల్లో వెలుగులు చూపించిన నేత్ర దాత appeared first on Visalaandhra .
రేవంత్ రెడ్డి కుటుంబ వేడుకలో బాలయ్య #CMRevanthReddy #Balakrishna #Hyderabad #Telangana #Wedding
Kavitha Slams Revanth Reddy Over Fee Reimbursement Issue
Telangana Jagruthi President K. Kavitha has launched a strong attack on Chief Minister Revanth Reddy, accusing him of acting like a “street rowdy” towards private college managements. Speaking to the media in Hanamkonda during her Jana Baat padayatra, Kavitha criticized the Chief Minister for his recent remarks threatening private institutions over the delay in the […] The post Kavitha Slams Revanth Reddy Over Fee Reimbursement Issue appeared first on Telugu360 .
ఒలింపిక్స్లో భారత్, పాకిస్థాన్ మధ్య పోరు లేనట్టే..!
128 ఏళ్ల తర్వాత 2028లో జరిగే ఒలింపిక్స్లో క్రికెట్కు చోటు కల్పించిన విషయం తెలిసిందే. 1900లో చివరిసారిగా క్రికెట్ను ఒలింపిక్స్లో నిర్వహించారు. బ్రిటన్కు చెందిన సోమర్సెట్ వండరర్స్ క్లబ్, ఫ్రాన్స్కు చెందిన ఫ్రెంచ్ అథ్లెటిక్ క్లబ్ యూనియన్ రెండు రోజుల మ్యాచ్లో తలపడ్డాయి. ఈ మ్యాచ్లో బ్రిటన్ విజేతగా నిలిచింది. ఇప్పుడు మళ్లీ ఒలింపిక్స్లో క్రికెట్ను జత చేయనున్నారు. ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానులు ఇష్టపడే భారత్, పాకిస్థాన్ మధ్య మ్యాచ్ ఈ ప్రతిష్టాత్మక ఈవెంట్లో జరిగే అవకాశాలు కనిపించడం లేదు. ఐసిసి రూపొందించిన కొత్త రూల్స్తో భారత్-పాక్ మ్యాచ్ జరగడం అనుమానమే అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా దుబాయ్లో జరిగిన సమావేశంలో ఒలింపిక్స్లో క్రికెట్ గురించి ఐసిసి కొన్ని నిబంధనలు రూపొందించిందని కొన్ని ఆంగ్ల మీడియా కథనాలు వెల్లడించాయి. ఆరు జట్ల చొప్పున పురుషులు, మహిళలు ఈ టోర్నీలో పాల్గొననున్నాయి. టి-20 ఫార్మాట్లో ఈ మ్యాచ్లు జరుగనున్నాయి. ప్రాంతీయ అర్హతతో ఈ జట్లను ఎంపిక చేయాలని ఐసిసి నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆసియా, ఓషియానియా, యూరప్, ఆఫ్రికా ప్రాంతాల్లో టాప్లో ఉన్న జట్టును ఒలింపిక్స్కి నేరుగా పంపనున్నారు. ఐదో జట్టుగా ఆతిథ్య దేశానికి చోటు దక్కుతుంది. ఆరో జట్టును క్వాలిఫయర్ పద్దతిలో ఎంపిక చేస్తారు. ఈ నేపథ్యంలో ఐసిసి ర్యాంకుల ప్రకారం ఆసియా నుంచి భారత్, ఓషియానియా నుంచి ఆస్ట్రేలియా, యూరప్ నుంచి ఇంగ్లండ్, ఆఫ్రికా నుంచి దక్షిణాఫ్రికా జట్లు అర్హత సాధించే అవకాశం ఉంది. ఈ ఒలింపిక్స్కి ఆమెరికా, వెస్టిండీస్ ఆతిథ్యం కల్పిస్తున్నాయి. దీంతో ఆ రెండు దేశాల్లో ఒక జట్టుకు ఐదో జట్టుగా చోటు దక్కనుంది. ఇక ఆరో స్థానం కోసం క్వాలిఫయర్ పోటీలపై త్వరలోనే ఐసిసి నుంచి ప్రకటన విడుదలయ్యే అవకాశం ఉంది. ఒలింపిక్స్ గ్లోబల్ ఈవెంట్ కనుక అన్ని ప్రాంతాల నుంచి ప్రాతినిధ్యం ఉండేలా ఐసిసి సమాలోచన చేస్తోంది. అందుకు ఒక్కో రీజియన్ నుంచి ఒక్కో జట్టును ఎంపిక చేసి క్వాలిఫయర్ రౌండ్కు పంపించే అవకాశం ఉంది. అలా చూస్తే ఆసియాలో ర్యాంకింగ్స్ ప్రకారం పాక్కు ప్రాతినిథ్యం దక్కే అవకాశాలు చాలా తక్కువ. అదే జరిగితే ఈ టోర్నీలో భారత్-పాక్ మ్యాచ్ ఉండకపోవచ్చు.
Andhra Prabha Smart Edition |తేజస్వీ ఓ పిల్లాడు/అత్తా కోడళ్ల దొంగా పోలీసు ఆట..
ఆంధ్రప్రభ స్మార్ట్ ఎడిషన్ 08-11-2025, 4.00PM తేజస్వీ ఓ పిల్లాడు.. వదిలేస్తే రౌడీ
హైదరాబాద్లో గంజాయి యువకుల దాడి #Hyderabad #Crime #GanjaCase #PoliceAction #viralvideo #latestnews
ఓట్ల అవకతవకలకు వ్యతిరేకంగా సంతకాలు సేకరిస్తున్నాం : మహేష్ గౌడ్
హైదరాబాద్: ఇసిని గుప్పిట్లో ఉంచుకొని ఓట్ల అవకతవకలకు బిజెపి పాల్పడుతోందని పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. ఎన్నికల సంఘాన్ని బిజెపి ప్రభావితం చేస్తోంది అని అన్నారు. ఈ సందర్భంగా గాంధీ భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ..ఓట్ల అవకతవకలపై కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ఇప్పటికే ఆధారాలతో నిరూపించారని, హరియాణాలో కాంగ్రెస్ గెలుస్తోందని ప్రజలు భావించారని తెలియజేశారు. హరియాణాలో ప్రజల అభిప్రాయానికి వ్యతిరేకంగా బిజెపి గెలిచింది అని హరియాణాలో 25 లక్షల నకిలీ ఓట్లు ఉన్నాయని విమర్శించారు. హరియాణాలో ఒకే మహిళ ఫొటోతో వంద ఓట్లు ఉన్నాయని, పక్క రాష్ట్రాల్లోని వ్యక్తులను సైతం హరియాణాలో ఓటర్లుగా చేర్చారని మండిపడ్డారు. బిహార్ లో తమకు బలం లేని చోట్ల.. ఓట్లను బిజెపి తొలగిస్తోందని, ఇసిని ఆధారాలతో సహా రాహుల్ గాంధీ ప్రశ్నిస్తే సమాధానం లేదు అని మహేష్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు. నిష్పక్ష పాతంగా వ్యవహరించాల్సిన ఇసి.. ఒకే పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తోందని, ఓట్ల అవకతవకలకు వ్యతిరేకంగా సంతకాలు సేకరిస్తున్నామని అన్నారు. ఇప్పటి వరకు దేశంలో 5 కోట్ల సంతకాలు సేకరణ జరిగిందని, జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోనూ పక్క నియోజకవర్గాల ఓటర్లను చేర్చారు అని ధ్వజమెత్తారు. బిజెపి, బిఆర్ఎస్ లోపాకారి ఒప్పందం వల్లే పక్క నియోజక వర్గాల ఓటర్లను చేర్చారని, సంతకాల సేకరణ పత్రాలను ట్రక్కుల ద్వారా తీసుకెళ్లి రాష్ట్రపతికి అందిస్తామని మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు.
బీహార్ లో నారా లోకేశ్ ఎన్నికల ప్రచారం
బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ తరఫున నారా లోకేశ్ ప్రచారంరెండు రోజుల పాటు పాట్నాలో పర్యటించనున్న లోకేశ్ జాతీయ రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీ మరోసారి తన ఉనికిని చాటుతోంది. ఏపీ మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్, బీహార్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. జాతీయ ప్రజాస్వామ్య కూటమి (ఎన్డీఏ) అభ్యర్థులకు మద్దతుగా ఆయన రెండు రోజుల పాటు బీహార్లో పర్యటించనున్నారు.వివరాల ప్రకారం, శనివారం (నవంబర్ 8) మధ్యాహ్నం కల్యాణదుర్గం పర్యటన ముగించుకుని లోకేశ్ […] The post బీహార్ లో నారా లోకేశ్ ఎన్నికల ప్రచారం appeared first on Visalaandhra .
ಫ್ಯಾಕ್ಟ್ಚೆಕ್: ಪಾನಿಪುರಿ ನೀರಿನಲ್ಲಿ ಇಲಿ ಸತ್ತಿರುವುದನ್ನು ನೋಡಬಹುದು ಎಂದು ಎಐ ವಿಡಿಯೋ ಹಂಚಿಕೆ
ಪಾನಿಪುರಿ ನೀರಿನಲ್ಲಿ ಇಲಿ ಸತ್ತಿರುವುದನ್ನು ನೋಡಬಹುದು ಎಂದು ಎಐ ವಿಡಿಯೋ ಹಂಚಿಕೆ
‘పెద్ది’ పాట సంచలనం.. విడుదలైన 24 గంటల్లోనే..
రామ్చరణ్, జాన్వీ కపూర్లు హీరోహీరోయిన్లుగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘పెద్ది’. గ్రామీణ ప్రాంతంలో స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్లో ఈ సినిమాను రూపొందించారు బుచ్చిబాబు. కొద్ది రోజుల క్రితం విడుదలైన ఈ సినిమా ‘ఫస్ట్ షాట్’కు విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. శుక్రవారం ఈ సినిమా నుంచి ‘చికిరి చికిరి’ అంటూ సాగే ఫస్ట్ సింగిల్ని విడుదల చేశారు. విడుదలైన 24 గంటల్లోనే ఈ పాట సంచలనం సృష్టించింది. 24 గంటల్లో అత్యధిక వ్యూస్ సాధించిన పాటగా ఇది రికార్డుల్లోకెక్కింది. 24 గంటల్లో 46 మిలియన్ల వ్యూస్ను సొంతం చేసుకుంది. ఇండియన్ సినిమా చరిత్రలోనే ఒక్కరోజులో ఇన్ని వ్యూస్ సాధించిన తొలి సాంగ్గా రికార్డు నెలకొల్పింది. అలాగే కేవలం 13 గంటల్లోనే 32 మిలియన్ల వ్యూస్ సాధించింది. గతంలో 24 గంటల్లో 32 మిలియన్ల వ్యూస్ సాధించిన పాట రికార్డును ఇది బద్దలుకొట్టింది. అస్కార్ అవార్డు విజేత ఎఆర్ రహమాన్ ఈ పాటకు సంగీతం అందించగా.. మోహిత్ చౌహాన్ ఆలపించారు. బాలాజీ ఈ పాటకు లిరిక్స్ అందించారు. జానీ మాస్టర్ కొరియోగ్రాఫీ చేశారు. ఇప్పటికే ఈ పాటలోని స్టెప్స్పై కొందరు నెటిజన్లు రీల్స్ కూడా చేస్తున్నారు. కాగా ఈ చిత్రంలో శివరాజ్ కుమార్, దివ్యేందు శర్మ కీలక పాత్రలు పోషిస్తున్నారు. వచ్చే ఏడాది మార్చి 27న ఈ సినిమా విడుదల కానుంది.
దాతృత్వం చాటుకున్న హెడ్ కానిస్టేబుల్ వెంకోజి
ఉర్కొండ నవంబర్ 08, ( జనం సాక్షి ) ;నాగర్ కర్నూలు జిల్లా ఊరుకొండ పోలీస్ స్టేషన్ పరిధిలో హెడ్ …
శ్రీకాకుళంలో ఉద్రిక్తత.. మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు హౌస్ అరెస్టు
శ్రీకాకుళం జిల్లాలో రాజకీయ ఉత్కంఠ చెలరేగింది. మాజీ మంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత సీదిరి అప్పలరాజును పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు.ఆయన నివాసం వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. ఇక ఇదే సమయంలో పలాసలో జీడి వ్యాపారిని కిడ్నాప్ చేసిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వైసీపీ కార్యకర్త శిష్టు గోపిని ఇచ్ఛాపురం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.ఈ పరిణామంపై ఆగ్రహం వ్యక్తం చేసిన అప్పలరాజు, గోపికి మద్దతుగా ఇచ్ఛాపురం వెళ్లేందుకు ప్రయత్నించగా, పోలీసులు […] The post శ్రీకాకుళంలో ఉద్రిక్తత.. మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు హౌస్ అరెస్టు appeared first on Visalaandhra .
పార్లమెంట్ శీతాకాల సమావేశాల తేదీలు ఖరారు.. రాష్ట్రపతి ఆమోదం
డిసెంబర్ 1 నుంచి 19 వరకు సెషన్ నిర్వహణ ప్రభుత్వ ప్రతిపాదనకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదంఫలప్రదమైన చర్చ జరగాలని ఆశిస్తున్నట్టు కిరణ్ రిజిజు ట్వీట్పార్లమెంట్ శీతాకాల సమావేశాల షెడ్యూల్ ఖరారైంది. డిసెంబర్ 1వ తేదీ నుంచి 19వ తేదీ వరకు ఈ సమావేశాలు జరగనున్నాయి. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రతిపాదనకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలిపారని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు వెల్లడించారు. ఈ తేదీలను సోషల్ మీడియా […] The post పార్లమెంట్ శీతాకాల సమావేశాల తేదీలు ఖరారు.. రాష్ట్రపతి ఆమోదం appeared first on Visalaandhra .
విచారణ చేపట్టిన పోలీసులు.. కరీమాబాద్, ఆంధ్రప్రభ : వరంగల్ నగరంలోని ఎంఎం నగర్
ఆందోళనలో రైతులు జైనూర్, ఆంధ్రప్రభ : కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్
నెల్లూరులో టాప్ కాన్ సెల్ కంపెనీ రూ.1700 కోట్ల పెట్టుబడి .. విస్తరణకు
Ram Charan’s Peddi Chikiri Song creates All-Time Indian Cinema record
Mega Powerstar Ram Charan starrer Peddi has garnered huge anticipation and buzz with the first glimpse shot. Now, doubling it up to next level, the movie team have unveiled Chikiri Chikiri Song, composed by Legendary composer AR Rahman, yesterday. In 24 hours, the song has created All-India sensation with 46 Million plus views across four […] The post Ram Charan’s Peddi Chikiri Song creates All-Time Indian Cinema record appeared first on Telugu360 .
నో హెల్మెట్.. నో ఎంట్రీ వాహనదారులకు మళ్లీ ఆంక్షలు హెల్మెట్ ఉంటేనే బ్యారేజీ
బ్లాంకెట్, బెడ్ షీట్ అడిగిండని..లులో సోల్జర్ హత్య షాక్ #Crime #Rajasthan #Railway #NHRC #Soldier
Chiranjeevi’s MSG Song amasses biggest record views
Megastar Chiranjeevi and blockbuster director Anil Ravipudi have come together for the first time for a wholesome entertainer, Mana Shankara Vara Prasad Garu. The movie is creating huge buzz and anticipation across India. Mainly, Meesala Pilla song has become an All-India rage. Showcasing graceful steps of Chiranjeevi in his most stylish avatar in recent times, […] The post Chiranjeevi’s MSG Song amasses biggest record views appeared first on Telugu360 .
వరంగల్ NITలో రికార్డు ప్లేస్మెంట్లు #NITWarangal #Placements #Education #Career #viralvideo
సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ నెరవేరలేదు
సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ నెరవేరలేదు వరంగల్/హన్మకొండ, ఆంధ్రప్రభ : సమస్యలను
బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి రేవంత్ రెడ్డి
బిక్కనూర్, ఆంధ్రప్రభ : బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి సీఎం రేవంత్ రెడ్డి
సీఎం కు మంత్రి వాకిటి శ్రీహరి బర్త్ డే విషెస్
సీఎం కు మంత్రి వాకిటి శ్రీహరి బర్త్ డే విషెస్ మక్తల్, ఆంధ్రప్రభ
ఎండపల్లి, ఆంధ్రప్రభ : జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలంలో దొంగలు రెచ్చిపోయారు. రాజారాంపల్లి
భద్రత కట్టుదిట్టం భవానీ దీక్ష విరమణ ఏర్పాట్లపై సమీక్ష అమ్మ శీఘ్రదర్శనానికి అవసరమైన
Ys Jagan : జనంలోనే జగన్.. నిర్ణయం తీసుకుంది అందుకేనట
వైసీపీ అధినేత వైఎస్ జగన్ పర్యటనలకు మంచి స్పందన లభిస్తుండటంతో ఇక ప్రజల్లో ఉండాలని జగన్ ను నేతలు కోరుతున్నారు
యూట్యూబర్ నిర్మించిన మినీ వంతెన #Vizianagaram #YouTuber #Inspiration #SocialService #viralvideo
డిసెంబర్ 1 నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు
19 వరకు జరుగనున్న సెషన్స్ ఢిల్లీ, ఆంధ్రప్రభ : పార్లమెంట్ శీతాకాల సమావేశాలు
రసవత్తర పోరులో… నువ్వా నేనా! ములుగు, ఆంధ్రప్రభ ప్రతినిధి : ములుగు జిల్లాలోని
అధైర్య పడొద్దు.. అండగా ఉంటాం
జోగి రమేష్ కుటుంబానికి వైసీపీ నేతల పరామర్శజిల్లా వైసీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్
ఆటకు వర్షం అంతరాయం... టీమిండియా 52/0
బ్రిస్బేన్: గబ్బా స్టేడియంలో భారత్-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న ఐదో టి20లో మ్యాచ్లో టీమిండియా 4.5 ఓవర్లలో వికెట్ కోల్పోకుండా 52 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. మ్యాచ్ జరుగుతుండగా వర్షం కురవడంతో ఆటను నిలిపివేశారు. శుభ్మన్ గిల్ 16 బంతుల్లో 29 పరుగులు, అభిషేక్ శర్మ 13 బంతుల్లో 23 పరుగులు చేశాడు. అభిషేర్ శర్మ 1000 పరుగులు పూర్తి చేసుకున్నాడు. 528 బంతుల్లో వెయ్యి పూర్తి పరుగులు చేసిన బ్యాట్స్ మెన్ శర్మ రికార్డు సృష్టించారు. అభిషేక్ తరువాత వరసగా సూర్యకుమార్ యాదవ్ (573), ఫిల్ సాల్ట్ (599), గ్లెన్ మ్యాక్స్ వెల్(604), అండ్రూ రస్సెల్(609) బంతుల్లో 1000 పరుగులు చేశారు. విరాట్ కోహ్లీ 27 ఇన్నింగ్స్ లో 1000 పరుగులు చేయగా అభిషేక్ శర్మ 28 ఇన్నింగ్స్ లు తీసుకున్నాడు.
మంగపేట నవంబర్ 08(జనంసాక్షి) గుట్ట రోడ్డు మార్గంలోని మూలమలుపుల వద్ద చెట్లను తొలగించాలి భక్తుల వాహనాలు ప్రమాదాలకు గురి కాకుండా చర్యలు తీసుకోవాలని …
అన్ని వర్గాలకు అండగా… కడెం, ఆంధ్రప్రభ : కడెం మండల కేంద్రంలో హరితా
ఘనంగా పుట్టినరోజు వేడుకలు ఖమ్మం బ్యూరో, ఆంధ్రప్రభ : తెలంగాణ రెవెన్యూ, గృహ
Pan-Indian Appreciation for Ram Charan
Global Star Ram Charan’s last film Game Changer was a disappointment. His next film Peddi has high hopes all over and the film has some of the best technicians on board. The first single ‘Chikiri Chikiri’ is winning the hearts all over the nation. AR Rahman has composed a catchy tune and Ram Charan added […] The post Pan-Indian Appreciation for Ram Charan appeared first on Telugu360 .
ఐదో టి-20 మ్యాచ్ టాస్.. మొదటి బ్యాటింగ్ ఎవరంటే..
బ్రిస్బేన్: ఐదు టి-20ల సిరీస్లో భాగంగా ది గబ్బా వేదికగా భారత్, ఆస్ట్రేలియా మధ్య కీలకమైన ఐదో టి-20 జరుగుతోంది. ఈ మ్యాచ్లో ఆస్ట్రేలియా టాస్ గెలిచి భారత్ను బ్యాటింగ్కి ఆహ్వానించింది. ఈ సిరీస్లో తొలి మ్యాచ్ వర్షార్పణం కాగా.. రెండో మ్యాచ్లో ఆసీస్ విజయం సాధించింది. ఆ తర్వాత రెండు మ్యాచ్ల్లో భారత్ విజయభేరి మోగించింది. దీంతో ఐదో మ్యాచ్ ఇరు జట్లకు ఎంతో ముఖ్యమైంది. ఈ మ్యాచ్లో భారత్ గెలిస్తే.. సిరీస్ భారత్ సొంతం అవుతుంది. ఒకవేళ ఆసీస్ గెలిస్తే.. సిరీస్ డ్రాగా ముగుస్తుంది. ఇక ఈ మ్యాచ్లో భారత్ ఒక మార్పు చేసింది. తిలక్ వర్మ స్థానంలో రింకు సింగ్ జట్టులోకి వచ్చాడు. ఆస్ట్రేలియా ఎలాంటి మార్పులు లేకుండా బరిలోకి దిగుతోంది.
Pawan Kalyan : పవన్ ముభావానికి కారణం అసంతృప్తి కారణమా?
జనసేన అధినేత పవన్ కల్యాణ్ కార్యకర్తల అంచనాలకు అనుగుణంగా ఉండటం లేదు. ఎందుకో ముభావంగా, మౌనంగా ఉంటున్నారు.
రేవంత్ రెడ్డికి రాహుల్ గాంధీ ఫోన్
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఫోన్ చేశారు.
Rashmika getting Wide Appreciation
After scoring several pan-Indian super hits, young beauty Rashmika Mandanna has done a small film The Girlfriend. The film is an emotional drama between two youngsters played by Deekshit Shetty and Rashmika. Rahul Ravindran is the director and Geetha Arts backed the project. The Girlfriend did not open on a strong note but the word […] The post Rashmika getting Wide Appreciation appeared first on Telugu360 .
సన్న బియ్యంతో పేదల ఆకలి తీరుస్తున్న ప్రభుత్వం
సన్న బియ్యంతో పేదల ఆకలి తీరుస్తున్న ప్రభుత్వం ఊట్కూర్, ఆంధ్రప్రభ : దేశంలో
శంషాబాద్ ఎయిర్పోర్ట్లో సాంకేతిక లోపం..
నిలిచిపోయిన విమానాలు, ప్రయాణికుల ఆందోళనశంషాబాద్లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో సాంకేతిక సమస్యల కారణంగా పలు విమానాల రాకపోకల్లో అంతరాయం ఏర్పడింది.అనేక విమానాలు ఆలస్యంగా నడుస్తుండగా, మరికొన్ని పూర్తిగా రద్దు చేయబడ్డాయి.హైదరాబాద్-ఢిల్లీ, హైదరాబాద్-ముంబై, హైదరాబాద్-శివమొగ్గ ఇండిగో విమానాలు రద్దు కాగా,హైదరాబాద్-కౌలాలంపూర్,హైదరాబాద్-వియత్నాం విమానాలను సాంకేతిక లోపాల కారణంగా రద్దు చేశారు.అదనంగా, హైదరాబాద్-గోవా వెళ్లాల్సిన ఇండిగో విమానం కూడా ఆలస్యమవడంతో ప్రయాణికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.హైదరాబాద్ నుంచి వియత్నాం వెళ్లాల్సిన ఎయిర్బస్ 984 ఫ్లైట్ శుక్రవారం రాత్రి 11 […] The post శంషాబాద్ ఎయిర్పోర్ట్లో సాంకేతిక లోపం.. appeared first on Visalaandhra .
పెద్దమ్మగుడిలో వరంగల్ కాంగ్రెస్ నేతల పూజలు
కరీమాబాద్, ఆంధ్రప్రభ : మంత్రి కొండా సురేఖ మురళీధర్ రావు ఆదేశానుసారం సీఎం
అందుకే నిధులు టంగుటూరు, ఆంధ్రప్రభ : రాష్ట్ర ప్రజలు ఆరోగ్యంగా ఉండాలన్న ఉద్దేశంతో
నెల్లూరు డీఆర్సీ సమావేశం ప్రారంభం
నెల్లూరు డీఆర్సీ సమావేశం ప్రారంభం నెల్లూరు ప్రతినిధి, ఆంధ్రప్రభ : నెల్లూరు జెడ్పీ
కోదండ రామాలయ పునర్నిర్మాణ పనులు ప్రారంభం
కోదండ రామాలయ పునర్నిర్మాణ పనులు ప్రారంభం ఘంటసాల – ఆంధ్రప్రభ : ఘంటసాల
నంద్యాల బ్యూరో , ఆంధ్రప్రభ : భక్త కనకదాసు గురించి నేటి యువత
అందుకే వాళ్లిద్దరూ బ్యాడ్ బ్రదర్స్: కిషన్ రెడ్డి
హైదరాబాద్: హామీలు ఏం అమలు చేశారో సిఎం రేవంత్ రెడ్డి చెప్పరు అని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ఎన్నికల హామీల గురించి రేవంత్ రెడ్డి ఒక్కమాట మాట్లాడరు అని అన్నారు. ఈ సందర్భంగా బిజెపి కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. హామీలు అమలులో రేవంత్ రెడ్డి వైఫల్యం చెందారని, బిజెపి, బిఆర్ఎస్ కలిసిపోయాయని ప్రజల దృష్టి మళ్లించేందుకు తనపై, బిజెపిపై రేవంత్ రెడ్డి తప్పుడు ప్రచారం చేస్తున్నారు అని మండిపడ్డారు. గతంలోనూ ఎన్నికల సమయంలో రేవంత్ రెడ్డి అసత్య ప్రచారాలు చేశారు అని రేవంత్ రెడ్డి తనపై వ్యక్తిగత విమర్శలకు దిగినా.. భయపడను అని కిషన్ రెడ్డి సవాల్ విసిరారు. తెలంగాణ అభివృద్ధి విషయంలో రేవంత్ రెడ్డి సర్టిఫికెట్ తనకు అవసరం లేదు అని తెలంగాణ అభివృద్ధికి బిజెపి ఏం చేసిందో ప్రజలకు తెలుసు అని అన్నారు. బిఆర్ఎస్, కాంగ్రెస్ మాదిరి బిజెపి అవినీతి కుటుంబ పార్టీ కాదు అని ఇచ్చిన హామీలు అమలు చేయడమే బిజెపికి తెలుసు అని పేర్కొన్నారు. తమ పాలనపై చిన్న అవినీతి ఆరోపణ కూడా రాలేదు అని ఫేక్ వీడియోలతో తమ పార్టీపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రూ. లక్ష కోట్లు అవినీతిని బయటపెడతానని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి చెప్పారు అని అన్నారు. రూ. లక్ష కోట్లు కాదు కదా.. రూ. లక్ష కూడా వెలికి తీయలేదు అని కిషన్ రెడ్డి విమర్శించారు. ఢిల్లీలో కాంగ్రెస్, బిఆర్ఎస్ మధ్య ఒప్పందం కుదిరింది అని అన్నారు. రేవంత్ రెడ్డి నోటికి ఎదొస్తే అది మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. ఫోన్ ట్యాపింగ్ కేసు, భూముల కుంభకోణం కేసులు ఏమయ్యాయి? అని రేవంత్ రెడ్డి మాటలను మంత్రులైనా నమ్ముతున్నారా? అని ప్రశ్నించారు. ఆరు గ్యారెంటీల గురించి రేవంత్ రెడ్డి ఎందుకు మాట్లాడలేదు? అని హామీలు అమలు చేయకుండా ప్రజలను కాంగ్రెస్ దగా చేసింది అని ఆవేదన వ్యక్తం చేశారు. రియల్టర్లు, పారిశ్రామికవేత్తలను బెదిరించి రూ. వేల కోట్లు వసూలు చేస్తోంది నిజం కాదా? అని ఇక్కడ వసూలు చేసి.. బిహార్ ఎన్నికలకు డబ్బులు పంపడం వాస్తవం కాదా? అని నిలదీశారు. విద్యార్థుల ఫీజు రీయింబర్స్ మెంట్ డబ్బులు చెల్లించేందుకు మనసు రాదా? అని ప్రశ్నించారు. ఆర్ఆర్ఆర్ కు తాను అడ్డుబడుతున్నానని తనపై నిందలు వేస్తున్నారని, ఆర్ఆర్ఆర్ కు కేంద్రం ఆమోదం తెలిపినప్పుడు అసలు రేవంత్ రెడ్డి ఎక్కడున్నారు? అని నిలదీశారు. రేవంత్ రెడ్డికి అసలు ఆర్ఆర్ఆర్ పై అవగాహన లేదు అని ఎద్దేవా చేశారు. తెలంగాణకు బిజెపి ఏం చేసిందో వివరించేందుకు తాను సిద్ధం అని సవాల్ విసిరారు. తెలంగాణ అభివృద్దిపై తన వివరణను వినే ధైర్యం మాజీ సిఎం కెసిఆర్, రేవంత్ రెడ్డికి ఉందా? అని కెసిఆర్ ను కాపాడుతుంది కాంగ్రెస్ హైకమండ్ కాదా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ హైకమాండ్ కు భయపడి రేవంత్ రెడ్డి..కెసిఆర్ పై చర్యలు తీసుకోవట్లేదు అని రేవంత్ రెడ్డిది ఫేక్, ఫాల్స్, ఫెయిల్యూర్ ప్రభుత్వమని విమర్శించారు. గతంలో కెసిఆర్ ది ఫ్రాడ్, ఫేక్, ఫాల్స్, ఫ్యామిలీ గవర్నమెంట్ అని మిగులు బడ్జెట్ తెలంగాణను కెసిఆర్, రేవంత్ రెడ్డి అప్పుల రాష్ట్రంగా మార్చారని మండిపడ్డారు. బ్యాడ్ బ్రదర్స్ కెసిఆర్, రేవంత్ రెడ్డి ఓటు బ్యాంకు పాలిటిక్స్ చేస్తున్నారని, మజ్లిస్ పార్టీని పెంచి పోషించి.. వాళ్ల కనుసైగల్లో నడిచే బ్యాడ్ బ్రదర్స్ కెసిఆర్, రేవంత్ రెడ్డి అని కిషన్ రెడ్డి దుయ్యబట్టారు.
Video : Actress Anandhi Exclusive Interview With Telugu360
The post Video : Actress Anandhi Exclusive Interview With Telugu360 appeared first on Telugu360 .
విడుదలైన నెలలోనే.. ఒటిటిలో కిరణ్ అబ్బవరం సినిమా
యువ హీరో కిరణ్ అబ్బవరం నటించిన లేటెస్ట్ చిత్రం ‘కె-ర్యాంప్’. దీపావళీ కానుక ఈ అక్టోబర్ 18న విడుదలైన ఈ చిత్రం మంచి సక్సెస్ను సొంతం చేసుకుంది. ఈ సినిమాలో యుక్తి తరేజా హీరోయిన్గా నటించగా.. సీనియర్ నరేష్, సాయి కుమార్, కామ్నా జెఠ్మలానీ తదితరులు కీలక పాత్రలు పోషించారు. జైన్స్ నాని తొలి సినిమాతోనే దర్శకుడిగా ప్రేక్షకులను మెప్పించాడు. రాజేష్ దండా, శివ బొమ్మకు ఈ చిత్రాన్ని నిర్మించారు. అసలు విషయానికొస్తే.. థియేటర్లో నవ్వులు పూయించిన ఈ సినిమా ఇప్పుడు ఒటిటిలో సందడి చేసేందుకు సిద్ధమైంది. ప్రముఖ ఒటిటి సంస్థ ఆహాలో నవంబర్ 15 నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. ‘బుర్రపాడు ఎంటర్టైనర్’ అంటూ ‘కె-ర్యాంప్’ పోస్టర్ను ఆహా ఒక పోస్టర్ని కూడా విడుదల చేసింది. బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ రూ.50 కోట్ల మార్క్ను చేరుకుంది. గత ఏడాది ‘క’ సినిమాతో గ్రాండ్ సక్సెస్ అందుకున్న కిరణ్, ఈ ఏడాది ‘కె-ర్యాంప్’తో మరో సూపర్ హిట్ను తన ఖాతాలో వేసుకున్నాడు. మరి థియేటర్లో ప్రేక్షకులను అలరించిన ఈ సినిమా ఒటిటి వీక్షకులను ఎలా అలరిస్తుందో చూడాలి.
ఎయిర్ పోర్టుల్లో సాంకేతిక సమస్య.. మంత్రి సమీక్ష
దేశంలోని అనేక విమానాశ్రయాల్లో తలెత్తిన సాంకేతిక సమస్యలపై కేంద్ర పౌర విమానయాన మంత్రి రామ్మోహన్ నాయుడు సమీక్ష చేస్తున్నారు
కనకదాసుకు నివాళి శ్రీకాకుళం,నవంబర్ 8(ఆంధ్రప్రభ) : భక్త కనకదాసు ప్రధాన రచనలు కన్నడంలో
మహిళల క్రికెట్కు పెద్ద పీట.. ఇకపై ప్రపంచకప్లో 10 జట్లు
ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభివృద్ధికి ఐసీసీ కీలక నిర్ణయాలుమహిళల వన్డే ప్రపంచకప్కు రికార్డు స్థాయిలో ప్రేక్షకులుఐసీసీ బోర్డు సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు ఆమోదముద్ర పడింది. ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ను మరింత విస్తరించడం, మహిళల క్రికెట్కు ప్రాధాన్యం పెంచడం, క్రీడ దీర్ఘకాలిక అభివృద్ధికి పటిష్ఠమైన ప్రణాళికలు రూపొందించడం వంటి అంశాలపై బోర్డు సభ్యులు చర్చించి తీర్మానాలు చేశారు. ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు క్రికెట్ భవిష్యత్తుపై గణనీయమైన ప్రభావం చూపనున్నాయి.2025లో జరిగిన మహిళల వన్డే ప్రపంచకప్కు అపూర్వ స్పందన లభించిందని […] The post మహిళల క్రికెట్కు పెద్ద పీట.. ఇకపై ప్రపంచకప్లో 10 జట్లు appeared first on Visalaandhra .
పొలాల్లో వందల కోళ్లు.. ఎగబడిన ప్రజలు #TeluguPost #telugu #post #news
KGHలో కరెంట్ అంతరాయం మొబైల్ లైట్లతో వైద్యసేవ #Vizag #KGH #PowerCut #PublicHealth #viralvideo
విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో రైతులకు అవగాహన
నర్సింహులపేట, ఆంధ్రప్రభ :నర్సింహులపేట మండలంలోని పెద్దనాగరం గ్రామంలో విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో శనివారం
ଦିଲ୍ଲୀ, ମୁମ୍ବାଇରେ ବିହାରୀଙ୍କୁ ଅମିତ ଶାହା ପୁରାଇ ଦେବେନାହିଁ ବୋଲି ଭାଇରାଲ ଗ୍ରାଫିସ୍କଟି ନକଲି ଅଟେ
ବିହାରର ବେଟିଆରେ ଏକ ଏନଡିଏ ରାଲିକୁ ସମ୍ବୋଧିତ କରି କେନ୍ଦ୍ର ସ୍ବରାଷ୍ଟ୍ର ମନ୍ତ୍ରୀ ଅମିତ ଶାହ ବିରୋଧୀଙ୍କୁ କଡ଼ା ଆକ୍ରମଣ କରି ଏନଡିଏର ବିଜୟ ଦାବି କରିଛନ୍ତି। ସେ ଆତ୍ମବିଶ୍ୱାସର ସହିତ ଘୋଷଣା କରିଛନ୍ତି, ୧୪ ତାରିଖ ସକାଳ ୮ଟାରେ ଗଣନା ଆରମ୍ଭ ହେବ ଏବଂ ୧୧ଟା ସୁଦ୍ଧା ଲାଲୁ ଏବଂ କମ୍ପାନୀ ନିଶ୍ଚିହ୍ନ ହୋଇଯିବ। ପ୍ରସାରିତ ଖବର ଅନୁଯାୟୀ, ଅମିତ ଶାହା କହିଛନ୍ତି, ପ୍ରଧାନମନ୍ତ୍ରୀ ନରେନ୍ଦ୍ର ମୋଦି ଏବଂ ମୁଖ୍ୟମନ୍ତ୍ରୀ ନୀତୀଶ କୁମାରଙ୍କ ନେତୃତ୍ୱରେ, ୧୪ ତାରିଖରେ ଏନଡିଏ ଏକ ଦୃଢ଼ ସରକାର ଗଠନ କରିବାକୁ ଯାଉଛି। ଅଯୋଧ୍ୟାରେ ପ୍ରଭୁ ଶ୍ରୀରାମଙ୍କ ମନ୍ଦିର ନିର୍ମାଣ ପ୍ରଥମେ ବ୍ରିଟିଶମାନେ, ତା’ପରେ କଂଗ୍ରେସ ଏବଂ ଲାଲୁ ପ୍ରସାଦ ଯାଦବଙ୍କ ଦ୍ୱାରା ଅଟକାଇ ଦିଆଯାଇଥିଲା। କିନ୍ତୁ ମୋଦି ଜୀ ସେଠାରେ ଏକ ଭବ୍ୟ ମନ୍ଦିର ନିର୍ମାଣ କରିଥିଲେ। ରାଲିରେ ଅମିତ ଶାହ ଅନୁପ୍ରବେଶକାରୀଙ୍କ ପ୍ରସଙ୍ଗ ମଧ୍ୟ ଦୃଢ଼ ଭାବରେ ଉଠାଇଥିଲେ। ସେ ପଚାରିଥିଲେ,ଅନୁପ୍ରବେଶକାରୀଙ୍କୁ ଦେଶରୁ ବାହାର କରାଯିବା ଉଚିତ କି ନାହିଁ? ଯେତେବେଳେ ଜନତା ଏକମତ ହୋଇ ନାରାବାଜି କରୁଥିଲେ, ସେ ରାହୁଲ ଗାନ୍ଧୀଙ୍କୁ ଟାର୍ଗେଟ କରି କହିଥିଲେ, ରାହୁଲ ବାବା ଚାରି ମାସ ପୂର୍ବରୁ ‘ଅନୁପ୍ରବେଶକାରୀଙ୍କୁ ବଞ୍ଚାଅ’ ଯାତ୍ରା ଆରମ୍ଭ କରିଥିଲେ। ରାହୁଲ ଗାନ୍ଧୀ ଯେତେ ଯାତ୍ରା ଆୟୋଜନ କରନ୍ତୁ ନା କାହିଁକି, ଆମେ ଦେଶରୁ ପ୍ରତ୍ୟେକ ଅନୁପ୍ରବେଶକାରୀଙ୍କୁ ବାହାର କରିଦେବୁ। ଇତିମଧ୍ୟରେ ଏକ ଗ୍ରାଫିକ୍ସ ସୋସିଆଲ ମିଡିଆରେ ଭାଇରାଲ ହେବାରେ ଲାଗିଛି । ଭାଇରାଲ ଗ୍ରାଫିକ୍ସରେ ଅମିତ ଶାହା ବିହାର ବାସୀଙ୍କୁ ଚେତାବନୀ ଦେଉଛନ୍ତି ବୋଲି ଦାବି କରିଛନ୍ତି ୟୁଜର୍ସ । ଗ୍ରାଫିକ୍ସର ଉପରପାର୍ଶ୍ଵରେ କେନ୍ଦ୍ର ଗୃହମନ୍ତ୍ରୀ ଅମିତ ସାହାଙ୍କ ଫଟୋ ଲାଗିଥିବା ବେଳେ, ତଳେ ହିନ୍ଦୀରେ ଲେଖା ହୋଇଛି, ବିଜେପିଙ୍କୁ ଭୋଟ ନଦେଲେ ବିହାର ବାସୀଙ୍କୁ ଦିଲ୍ଲୀ ଏବଂ ମୁମ୍ବାଇ ମରେ ପୁରାଇ ଦିଆଜିବ ନାହିଁ । ଲେଖା ଉପରେ ଏବିପି ଲାଇଭର ଏକ ଲୋଗୋ ଥିବାର ମଧ୍ୟ ଦେଖିବାକୁ ମିଳିଛି । देख लो बिहार वालों कैसी कैसी धमकियाँ दी जा रही है pic.twitter.com/KX18gfeQkZ — दिव्या कुमारी (@divyakumaari) October 24, 2025 ଯାହାର ଏକ ସ୍କ୍ରୀନସଟ୍ ତଳେ ଉପଲବ୍ଧ ରହିଛି । ସତ୍ୟାସତ୍ୟ: ଭାଇରାଲ ଗ୍ରାଫିକ୍ସରେ ନାହିଁ କୌଣସି ସତ୍ୟତା, ଏଭଳି କୌଣସି ମନ୍ତବ୍ୟ ଦେଇ ନାହାଁନ୍ତି ଅମିତ ଶାହା । ତଦନ୍ତ ପାଇଁ ଯେତେବେଳେ ଆମେ ଉକ୍ତ କିୱାର୍ଡ ବ୍ୟବହାର କରି ଅନୁସନ୍ଧାନ କରିଥିଲୁ । ନିକଟ ଦିନରେ ଅମିତ ଶାହା ଏଭଳି କୌଣସି ମନ୍ତବ୍ୟ ଦେଇଥିବାର ପାଇନଥିଲୁ । ଯଦି ନିକଟରେ ଏଭଳି କୌଣସି ମନ୍ତବ୍ୟ ଶାହା ଦେଇଥାନ୍ତେ ତେବେ ନିଶ୍ଚିତ ଭାବେ କୌଣସି ନା କୌଣସି ଗଣମାଧ୍ୟମରେ ଖବର ପ୍ରକାଶିତ କିମ୍ବା ପ୍ରସାରିତ ହୋଇଥାନ୍ତା । ସେହିପରି ଭାଇରାଲ ଗ୍ରାଫିକ୍ସକୁ ଯଦି ଆପଣ ତର୍ଜମା କରି ଦେଖିବେ ତେବେ ଏକାଧିକ ହିନ୍ଦୀ ଶବ୍ଦର ବନାନ ଭୁଲ୍ ଥିବାର ପାଇବେ । ଯେପରିକି ୱାଲୋମେ, ନାହିଁ ଏପରି କିଛି ଶବ୍ଦ । ଅନ୍ୟପଟେ ଭାଇରାଲ ଗ୍ରାଫିକ୍ସକୁ ରିଭର୍ସ ଇମେଜ ସର୍ଚ୍ଚରେ ଅନୁସନ୍ଧାନ କରିବାରୁ ଏକ ଟ୍ୱିଟର ପୋଷ୍ଟ ହସ୍ତଗତ ହୋଇଥିଲା । ୨୯ ଅଗଷ୍ଟ ୨୦୨୫ରେ ଏବିପି ନିୟୁଜ ଉକ୍ତ ଗ୍ରାଫିକ୍ସକୁ ନିଜ ସୋସିଆଲ ମିଡିଆରେ ସେୟାର କରିଥିଵାର ଦେଖିବାକୁ ପାଇଥିଲୁ । ଯେଉଁଥିରେ ଉପରେ ଶାହାଙ୍କ ଫଟୋ ଲାଗିଥିବା ବେଳେ ତଳେ ଉଲ୍ଲେଖ ରହିଛି, ସ୍ୱର୍ଣ୍ଣ ଅକ୍ଷରରେ ଲେଖାଯିବ ମୋଦିଙ୍କ କାର୍ଯ୍ୟକାଳ । ଉକ୍ତ ଗ୍ରାଫିକ୍ସଟି ଭାଇରାଲ ଗ୍ରାଫିକ୍ସ ସହ ତାଳମେଳ ଖାଉଥିବା ବେଳେ ଉଭୟଙ୍କୁ ତୁଳନା କରିଥିଲୁ । ତୁଳନାରୁ ଉଭୟ ଗ୍ରାଫିକ୍ସରେ ବହୁ ସମାନତା ଦେଖିବାକୁ ପାଇଥିଲୁ । ଅନ୍ୟପଟେ ୨୩ ଅକ୍ଟୋବର ୨୦୨୫ରେ ଭାଇରାଲ ଗ୍ରାଫିକ୍ସକୁ ନିଜ ସୋସିଆଲ ମିଡିଆରେ ଏବିପି ଲାଇଭ ସେୟାର କରି ଏହା ଫେକ ବୋଲି ଦର୍ଶାଇଛି । ଉକ୍ତ ପୋଷ୍ଟରେ ଉଲ୍ଲେଖ ରହିଛି, ଏବିପି ନ୍ୟୁଜ୍ ନାମରେ ସୋସିଆଲ ମିଡିଆରେ ପ୍ରସାରିତ ହେଉଥିବା ଗ୍ରାଫିକ୍ସଟି ସମ୍ପୂର୍ଣ୍ଣ ନକଲି ଅଟେ । ଗୃହମନ୍ତ୍ରୀ ଏପରି କୌଣସି ବିବୃତ୍ତି ଦେଇନାହାଁନ୍ତି କିମ୍ବା ଏବିପି ନ୍ୟୁଜ୍ ଏପରି କୌଣସି ଖବର ପ୍ରସାରଣ କରିନାହିଁ । ଏଭଳି ଫେକ୍ ଗ୍ରାଫିକ୍ସ ସେୟାର କରୁଥିବା ବ୍ୟକ୍ତିଙ୍କ ବିରୁଦ୍ଧରେ ଆମେ ଆଇନଗତ କାର୍ଯ୍ୟାନୁଷ୍ଠାନ ଗ୍ରହଣ କରିବୁ। ଆମେ ଆପଣଙ୍କୁ ଏଭଳି ଫେକ୍ ଖବର ପ୍ରତି ସତର୍କ ରହିବାକୁ ଅନୁରୋଧ କରୁଛୁ ଏବଂ ସଠିକ୍ ସୂଚନା ପାଇଁ କେବଳ ଆମର ଅଫିସିସଆଲ ସୋସିଆଲ ମିଡିଆ ହ୍ୟାଣ୍ଡେଲ ଉପରେ ନିର୍ଭର କରିବାକୁ ଅନୁରୋଧ କରୁଛୁ। ତେଣୁ ଏଥିରୁ ପ୍ରମାଣିତ ହେଲା ଯେ, ଦାବିରେ ନାହିଁ କୌଣସି ସତ୍ୟତା । କେନ୍ଦ୍ର ଗୃହମନ୍ତ୍ରୀ ଏଭଳି କୌଣସି ମନ୍ତବ୍ୟ ଦେଇନାହାନ୍ତି । ସେହିପରି ଏବିପି ନିୟୁଜ ଏଭଳି କୌଣସି ଖବର ପ୍ରସାରିତ କରିନାହିଁ ।
ఉప్పల్ లో కానిస్టేబుల్ ఆత్మహత్య
ఉప్పల్: మేడ్చల్ మల్కాజ్గిరి జిలా ఉప్పల్ మండలంలోని మల్లికార్జుననగర్లో కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్నాడు. కానిస్టేబుల్ శ్రీకాంత్(42) ఇంట్లో ఉరేసుకొని చనిపోయాడు. 2009 బ్యాచ్కు చెందిన శ్రీకాంత్ ఫిల్మ్నగర్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్నాడు. గత నెల 23 నుంచి కానిస్టేబుల్ శ్రీకాంత్ విధులకు హాజరుకావడంలేదు. ఉప్పల్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని శవ పరీక్ష నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఆర్థిక సమస్యలే ఆత్మహత్యకు కారణమని పోలీసులు భావిస్తున్నారు.
Murder Case : ఆటతో అత్తను చంపిన కోడలు
పెందుర్తి అనుమానాస్పద మృతి కేసులో ట్విస్ట్ చోటు చేసుకుంది. అత్తను హత్య చేసేందుకు కోడలు మాస్టర్ ప్లాన్ వేసింది
గూగుల్ మ్యాప్స్లోనే ఏపీఎస్ఆర్టీసీ బస్ టికెట్లు.. వారంలో అందుబాటులోకి కొత్త ఫీచర్
ఇకపై మ్యాప్స్ నుంచే ఆర్టీసీ బస్ టికెట్ల బుకింగ్ సదుపాయంవిజయవాడ-హైదరాబాద్ మార్గంలో ఇప్పటికే విజయవంతమైన ప్రయోగంసాంకేతికతను అందిపుచ్చుకోవడంలో ముందుండే గూగుల్, తన మ్యాప్స్ సేవలను మరింత విస్తృతం చేస్తోంది. ప్రయాణికులకు మరింత సౌకర్యవంతమైన సేవలు అందించే లక్ష్యంతో గూగుల్ మ్యాప్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ తో అనుసంధానం కానుంది. దీని ద్వారా యూజర్లు ఇకపై నేరుగా గూగుల్ మ్యాప్స్ నుంచే ఆర్టీసీ బస్సు టికెట్లను బుక్ చేసుకునే సదుపాయం త్వరలో అందుబాటులోకి రానుంది. ఈ […] The post గూగుల్ మ్యాప్స్లోనే ఏపీఎస్ఆర్టీసీ బస్ టికెట్లు.. వారంలో అందుబాటులోకి కొత్త ఫీచర్ appeared first on Visalaandhra .
సీబీఐ కోర్టుకు జగన్ కీలక వినతి
అక్రమాస్తుల కేసులో సీబీఐ కోర్టులో మెమో దాఖలు చేసిన జగన్వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని విజ్ఞప్తి అక్రమాస్తుల కేసు విచారణలో భాగంగా వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు కోరుతూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హైదరాబాద్లోని సీబీఐ కోర్టులో మెమో దాఖలు చేశారు. యూరప్ పర్యటన ముగించుకుని వచ్చిన తర్వాత ఈ నెల 14వ తేదీలోగా వ్యక్తిగతంగా కోర్టు ముందు హాజరు కావాలని గతంలో న్యాయస్థానం ఆదేశించిన విషయం విదితమే. ఈ గడువు […] The post సీబీఐ కోర్టుకు జగన్ కీలక వినతి appeared first on Visalaandhra .
Nara Lokesh : లోకేశ్ కు ఇదే మంచి సమయమా? అందుకే ఇలా?
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ క్రమంగా పార్టీ, ప్రభుత్వంపై గ్రిప్ పెంచుకుంటున్నారు.
గోదావరిలో… జన్నారం, ఆంధ్రప్రభ : గోదావరిలో ఓ యువకుడు గల్లంతైన విషాదకర సంఘటన
ఈ ఎన్నికను జూబ్లీహిల్స్ అభివృద్ధి కోసం ఉపయోగించుకోవాలి: పొన్నం
హైదరాబాద్: ఓటర్లు ఈ ఉప ఎన్నికను జూబ్లీహిల్స్ అభివృద్ధి కోసం ఉపయోగించుకోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉందని, జూబ్లీహిల్స్ అభివృద్ధి చేసుకోవడానికి మంచి అవకాశం ఉంటుందన్నారు. పొన్నం ప్రభాకర్ తన సోషల్ మీడియా ఖాతాలో పోస్టు చేశారు. జూబ్లీహిల్స్ అభివృద్ధి అధికార కాంగ్రెస్ పార్టీ తోనే సాధ్యమవుతుందని తెలియజేశారు. గతంలో కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో అభివృద్దికి పట్టం కట్టి కాంగ్రెస్ ను గెలిపించారని, జూబ్లీహిల్స్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, స్థానికుడు, యువకుడు, విద్యావంతుడు నవీన్ యాదవ్ కు అమూల్యమైన ఓటు వేసి గెలిపించాలని జూబ్లీహిల్స్ ఓటర్లను కోరారు. నవంబర్ 11వ తేదీన జరిగే ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల పోలింగ్ కోసం ప్రభుత్వం ఓటు హక్కు వినియోగించుకోవడానికి సెలవు దినం ప్రకటించిందన్నారు. ప్రతి ఓటరు విధిగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నామని పొన్నం పేర్కొన్నారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.. నవంబర్ 11న సెలవు
ఉత్తర్వులు జారీ చేసిన జిల్లా కలెక్టర్ హరిచందన10న పోలింగ్ కేంద్రాలకు మాత్రమే హాలిడే 14న ఓట్ల లెక్కింపు కేంద్రాలకు సెలవుజూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నిక నేపథ్యంలో ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. పోలింగ్ జరగనున్న నవంబర్ 11వ తేదీన నియోజకవర్గ పరిధిలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, సంస్థలు, పాఠశాలలకు సెలవు ఇస్తున్నట్లు హైదరాబాద్ జిల్లా కలెక్టర్ హరిచందన శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు ఆమె అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు.పోలింగ్కు ఒకరోజు ముందు, […] The post జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.. నవంబర్ 11న సెలవు appeared first on Visalaandhra .
ఆంధ్రప్రభ ప్రతినిధి, వరంగల్: కారు అదుపు తప్పడంతో జరిగిన ప్రమాదంలో యువకుడు మృతి
భీమవరంలో ఫిట్ ఇండియా సంపూర్ణ ఆరోగ్యానికి సైక్లింగ్ పశ్చిమ కలెక్టర్ చదలవాడ నాగరాణి
ఒకరి పరిస్థితి విషమం కొత్తగూడ, ఆంధ్రప్రభ : మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలంలోని
డీఎన్ఏ ఆవిష్కర్త జేమ్స్ వాట్సన్ కన్నుమూత
డీఎన్ఏ డబుల్ హెలిక్స్ నిర్మాణాన్ని ఆవిష్కరించిన జేమ్స్ వాట్సన్97 ఏళ్ల వయసులో న్యూయార్క్లో తుదిశ్వాస విడిచినట్లు వెల్లడించిన కుమారుడు ఒక దశలో ఆర్థిక ఇబ్బందులతో నోబెల్ పతకాన్ని కూడా వేలంలో అమ్మేసిన వైనంఆధునిక విజ్ఞాన శాస్త్ర గతిని మార్చేసిన డీఎన్ఏ డబుల్ హెలిక్స్ః నిర్మాణ ఆవిష్కర్తల్లో ఒకరైన, నోబెల్ బహుమతి గ్రహీత డాక్టర్ జేమ్స్ డి. వాట్సన్ (97) కన్నుమూశారు. న్యూయార్క్లోని ఈస్ట్ నార్త్పోర్ట్లో గురువారం ఆయన తుదిశ్వాస విడిచారు. ఇన్ఫెక్షన్ కారణంగా ఆసుపత్రిలో చికిత్స పొందిన […] The post డీఎన్ఏ ఆవిష్కర్త జేమ్స్ వాట్సన్ కన్నుమూత appeared first on Visalaandhra .
బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేయరా?
బీజేపీ ఆధ్వర్యంలో రాస్తారోకో పెద్దపల్లి రూరల్, ఆంధ్రప్రభ : పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని
Vijayawada : నాగవైష్ణవి సోదరులు పోలీస్ కమిషనర్ ఎదుటకు? ప్రాణహాని ఉందంటూ?
విజయవాడ నాగవైష్ణవి హత్య కేసులో నిందితుల నుంచి తమకు ప్రాణహాని ఉందని పలగాని ప్రభాకర్ రావు కుమారుడు విజయవాడ పోలీస్ కమిషనర్ ను కోరారు.
శంషాబాద్ విమానాశ్రయంలో ప్రయాణికుల ఆందోళన #telugu #post #news

23 C