తిరుపతి జిల్లాలో మొంథా బీభత్సం
తిరుపతి జిల్లాలో మొంథా బీభత్సం తిరుపతి ప్రతినిధి (ఆంధ్ర ప్రభ): జిల్లాలో వర్షం
Raja Saab: The Secret behind the Delayed OTT Deal
Prabhas is the biggest pan-Indian Superstar of the country and he has Raja Saab lined up for release. The biggest surprise here is that the OTT deal of the film is yet to be locked. The film’s trailer has generated huge buzz and the expectations are big. Maruthi has spent over three years on this […] The post Raja Saab: The Secret behind the Delayed OTT Deal appeared first on Telugu360 .
నెల్లూరు జిల్లాలో మొంథా తాకిడి
నెల్లూరు జిల్లాలో మొంథా తాకిడి నెల్లూరు ప్రతినిధి, ఆంధ్రప్రభ : మొంథా తుఫాను(Montha
ట్రినిడాడ్లో రామాలయ ప్రణాళిక #WorldNews #Trinidad #Ayodhya #RamTemple #HinduTemple #Caribbean
Video : Rahul Ravindran Exclusive Interview with Telugu360
The post Video : Rahul Ravindran Exclusive Interview with Telugu360 appeared first on Telugu360 .
తుఫాన్ రక్షణ.. ప్రత్యేక ప్రణాళిక..
తుఫాన్ రక్షణ.. ప్రత్యేక ప్రణాళిక.. (ఆంధ్రప్రభ – కృష్ణా ప్రతినిధి): తుఫాన్ తీరం
చంద్రగిరి మండలంలో ఏనుగుల ఘీంకారం
చంద్రగిరి మండలంలో ఏనుగుల ఘీంకారం తిరుపతి రూరల్, ఆంధ్రప్రభ : తిరుపతి జిల్లా
వసతి గృహంలో ఏం జరిగింది…? పాల్వంచ, ఆంధ్రప్రభ : పాల్వంచ (Palvancha) నవభారత్
నెల్లూరు జిల్లాలో తప్పిన ఘోర ప్రమాదం.. రాకపోకలకు అవాంతరం
నెల్లూరు జిల్లాలో తప్పిన ఘోర ప్రమాదం.. రాకపోకలకు అవాంతరం కోట, తిరుపతి జిల్లా,
మర్యాదపూర్వకంగా కలయిక సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక పూజలు గోల్నాక, ఆంధ్రప్రభ :
మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు.. ఇద్దరు మృతి
జైపూర్: ప్రైవేటు బస్సు మంటల్లో చిక్కుకుని ఇద్దరు మృతి చెందారు. ఈ విషాద సంఘటన రాజస్థాన్లోని మనోహర్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తోడి గ్రామంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉత్తరప్రదేశ్ నుండి రాజస్థాన్లోని మనోహర్పూర్ ప్రాంతంలోని తోడిలో ఇటుక బట్టీకి కార్మికులను తరలిస్తున్న ప్రైవేటు బస్సు.. మార్గమధ్యలో ప్రమాదవశాత్తు ఓవర్ హెడ్ 11,000-వోల్ట్ల విద్యుత్ తీగను తాకింది. దీంతో బస్సులో మంటలు చెలరేగాయి. ఈ క్రమంలో తీవ్రంగా గాయపడి ఇద్దరు ప్రాణాలు కోల్పోగా.. మరికొంతమందికి గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న మనోహర్పూర్ పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఫైరింజన్లతో మంటలను అదుపు చేసి గాయపడిన వారిని షాపురా ఉప-జిల్లా ఆసుపత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడి ఐదుగురిని మెరుగైన చికిత్స కోసం జైపూర్కు తరలించారు. మృతదేహాలను పోలీసులు పోస్ట్మార్టం కోసం తరలించి.. ఈ సంఘటనపై దర్యాప్తు ప్రారంభించారు.
Montha Cyclone : ప్రమాద హెచ్చరికల స్థాయి పెరిగిందిగా
మొంథా తుపాను కాకినాడ వద్ద తీరం దాటే అవకాశముంది. దీంతో కాకినాడ పోర్టు వద్ద పదో నెంబరు హెచ్చరిక జారీ అయింది
జమ్మూకు చెందిన ఎయిర్ హోస్టెస్ ఆత్మహత్య
హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా నగర శివారులో ఎయిర్ హోస్టెస్ ఆత్మహత్య చేసుకుంది. ఇండిగో విమాన సంస్థకు చెందిన ఎయిర్ హోస్టెస్ జాహ్నవి తన గదిలో ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. రాజేంద్రనగర్ లో ఉంటున్న జమ్మూకు చెందిన జాహ్నవి సోమవారం రాత్రి స్నేహితులతో కలిసి పార్టీ చేసుకున్నతర్వాత ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతురాలి కుటుంబీకులు గత కొన్ని రోజులుగా డిప్రెషన్ లో ఉందని చెబుతున్నారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.
కొనసాగిస్తున్న ఆచార వ్యవహారాలు
కొనసాగిస్తున్న ఆచార వ్యవహారాలు ప్రతినిధి /యాదాద్రి, ఆంధ్రప్రభ : క్షత్రియ రాజపుత్రులు రాజా
అరుణాచల్ బార్డర్ వద్ద చైనా షెల్టర్లు #IndiaChinaBorder #ArunachalPradesh #ChinaAirbase #viralvideo
Adivi Sesh’s Dacoit Locks Ugadi Release
Adivi Sesh’s love and action drama Dacoit has locked its new release date. Originally slated to arrive in theatres this Christmas, the film will now hit the big screens on March 19, 2026, coinciding with the Ugadi festival. The makers unveiled a striking release-date poster featuring Sesh and Mrunal Thakur seated inside a car amidst […] The post Adivi Sesh’s Dacoit Locks Ugadi Release appeared first on Telugu360 .
Andhra Pradesh : జిల్లాల పునర్ వ్యవస్థీకరణపై చంద్రబాబు భేటీ
రాష్ట్రంలో జిల్లాల పునర్ వ్యవస్థీకరణపై మంత్రివర్గ ఉప సంఘంతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు.
ఆ గ్రామానికి తీరని లోటు.. జైనూర్, ఆంధ్రప్రభ : కొమురం భీమ్ ఆసిఫాబాద్(Asifabad)
రేణిగుంట పంచాయతీ చకచక ( రేణిగుంట, ఆంధ్రప్రభ) : మొంథా తుఫాను (Montha
Bus Accident : రాజస్థాన్ లో మరో బస్సు అగ్నికి ఆహుతి
రాజస్థాన్ లో మరో బస్సు ప్రమాదానికి గురయింది. అగ్నికి ఆహుతి అయింది.
వరుసగా రెండో రోజూ తగ్గిన గోల్డ్ రేట్స్
అంచనాలకు తగ్గట్టుగానే ఈవారం వరుసగా రెండో రోజూ పసిడి వెండి ధరల్లో తగ్గుదల కనిపించింది. ప్రస్తుతం దేశంలో 24 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర రూ.1,22,460గా ఉంది.ఇటీవలి వరకూ చుక్కలనంటిన పసిడి ధరలు క్రమంగా దిగొస్తున్నాయి. మంగళవారం కూడా పసిడి, వెండి ధరల్లో తగ్గుదల కనిపించింది. గుడ్ రిటర్న్స్ వెబ్సైట్ ప్రకారం, ప్రస్తుతం దేశంలో 24 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర నిన్నటితో పోలిస్తే రూ. 820 మేర తగ్గి రూ.1,22,460కు చేరుకుంది. ఇక […] The post వరుసగా రెండో రోజూ తగ్గిన గోల్డ్ రేట్స్ appeared first on Visalaandhra .
అసలు ఎలా జరిగింది..? భద్రాద్రి కొత్తగూడెం, ఆంధ్రప్రభ : అశ్వారావు పేట మండల
విరాట్ కోహ్లీ రిటైర్మెంట్పై.. ఎబిడి ఆసక్తికర వ్యాఖ్యలు
టీం ఇండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ గురించి గత కొంతకాలంగా చర్చ జరుగుతోంది. ఇప్పటికే టి-20, టెస్ట్ ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించాడు కింగ్ కోహ్లీ. ప్రస్తుతం వన్డే ఫార్మాట్లోనే కొనసాగుతున్నాడు. ప్రస్తుతం భారత్ ఆస్ట్రేలియా పర్యటనలో ఉంది. ఈ క్రమంలో జరిగిన వన్డే సిరీస్లో తొలి రెండు వన్డేల్లో డకౌట్ అయి నిరాశ పరిచిన కోహ్లీ. చివరి వన్డేలో మాత్రం 74 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు. దీంతో తన ఫామ్ ఇంకా తగ్గలేదని విమర్శకులకు నిరూపించాడు. అయితే ఈ మ్యాచ్లో కోహ్లీ ప్రదర్శన చూసిన సౌతాఫ్రికా దిగ్గజ క్రికెటర్, కోహ్లీ స్నేహితుడు ఎబి డివిలియర్స్ కోహ్లీ రిటైర్మెంట్పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. కోహ్లీ ఇంకో ఐదేళ్ల పాటు క్రికెట్ ఆడుతాడని తనకు అనిపిస్తుందని ఎబిడి అన్నాడు. తన అభిప్రాయం 2027లో జరిగే వన్డే ప్రపంచకప్ తర్వాత కోహ్లీ అంతర్జాతీయ వన్డేలకు గుడ్ బై చెప్పే అవకాశం ఉందని పేర్కొన్నాడు. ఆ తర్వాత ఐపిఎల్లో కొనసాగుతాడని వెల్లడించాడు. మరో ఐదేళ్ల కోహ్లీ మనకు మైదానంలో కనిపిస్తాడని అభిప్రాయపడ్డాడు. ఐపిఎల్ కంటే ప్రపంచకప్ సన్నద్ధతకు చాలా సమయం వెచ్చించాల్సి వస్తుందని డివిలియర్స్ తన యూట్యూబ్ ఛానెల్లో తెలిపాడు. అయితే విరాట్ వంటి ఆటగాడు జట్టులో ఉండటం ఎంతో ముఖ్యమని డివిలియర్స్ పేర్కొన్నాడు. ‘‘జట్టులో కోహ్లీ ఉంటే చాలు.. మిగితా యువ ఆటగాళ్లు మానసికంగా దృఢంగా ఉంటారు. విరాట్, రోహిత్ శర్మ వంటి ఆటగాళ్లు ఇతర ప్లేయర్ల మదిలో ఆత్మ విశ్వాసాన్ని నింపుతారు. మరో విషయం ఏంటంటే.. వారు కొన్నిసార్లు బ్యాట్తో మంచి ప్రదర్శన చేయనప్పటికీ.. జట్టుపై తమదైన ముద్ర వేయగలరు’’ అని ఎబిడి అన్నాడు.
Montha Cyclone : మొంథా తీవ్రత మొదలయింది.. ఒక్కసారిగా వాతావరణం
మొంథా తుపాను తీవ్రత కోస్తా జిల్లాల ప్రాంతాల్లో కనిపిస్తుంది. మరో నలభై ఎనిమిది గంటల పాటు అప్రమత్తంగానే ఉండాలని హెచ్చరికలు జారీ అయ్యాయి
పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి
పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి భీమవరం, ఆంధ్రప్రభ బ్యూరో: మొంథా తుఫాన్
‘కృష్ణ లీల’ మంచి విజయాన్ని సాధించాలి
యంగ్ టాలెంటెడ్ దేవన్ హీరోగా ఆయన స్వీయ దర్శకత్వంలో రూపోందుతున్న సూపర్ నే చురల్ లవ్ స్టొరీ ’కృష్ణ లీల’. ’తిరిగొచ్చిన కాలం’అనేది ట్యాగ్ లైన్. ధన్య బాలకృష్ణన్ హీరోయిన్ గా నటిస్తోంది. బేబీ వైష్ణవి సమర్పణలో మహాసేన్ విజువల్స్ బ్యానర్పై జ్యోత్స్న జి చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సోమవారం మేకర్స్ ట్రైలర్ లాంచ్ చేశారు. ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో మాజీ సిబిఐ జే.డి.లక్ష్మీ నారాయణ మాట్లాడుతూ ఈ సినిమా చాలా మంచి విజయాన్ని సాధించాలని కోరుకుంటున్నానని పేర్కొన్నారు. నిర్మాత సురేష్ బాబు మాట్లాడుతూ అనిల్ చాలా అద్భుతంగా ఈ స్టోరీని రాశారు అని తెలియజేశారు. హీరో దేవన్ మాట్లాడుతూ “కృష్ణ లీల ఒక బ్యూ టిఫుల్ లవ్ స్టోరీ. ప్రేమని కృష్ణ లీల లో చాలా వండర్ఫుల్గా థ్రిల్లింగ్ గా చూపించాం”అని అన్నారు. హీరోయిన్ ధన్య బాలకృష్ణ మాట్లాడుతూ “చాలా నిజాయితీగా తీసిన సినిమా ఇది. నిర్మాతలు ఎక్క డా రాజీ పడకుండా సినిమా తీశారు”అని తెలిపారు. నిర్మాత జోష్నా మాట్లాడుతూ ‘దేవన్ అద్భుతంగా సినిమాని ముందుకు తీసుకెళ్లారు. ఈ సినిమా తప్పకుండా అందరిని అలరిస్తుంది”అని పేర్కొన్నారు. కార్యక్రమంలో అనిల్ కిరణ్ పాల్గొన్నారు.
మావోయిస్టు అగ్రనేత బండి ప్రకాశ్ లొంగుబాటు
మావోయిస్టు అగ్రనేత బండి ప్రకాశ్ లొంగుబాటు ఉమ్మడి ఆదిలాబాద్ బ్యూరో, ఆంధ్రప్రభ :
మొంథా తుపాను: అప్రమత్తమైన ప్రభుత్వం.. ఆర్టీజీఎస్ నుంచి మంత్రి లోకేశ్ సమీక్ష
సమీక్షలో పాల్గొన్న హోంమంత్రి అనిత, ఉన్నతాధికారులుమొంథా తుపాను తీవ్రత దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ సచివాలయంలోని ఆర్టీజీఎస్ (రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ) కేంద్రం నుంచి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఈ సమీక్షలో హోంమంత్రి వంగలపూడి అనిత, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. తుపానును ఎదుర్కొనేందుకు తీసుకోవాల్సిన చర్యలపై మంత్రి లోకేశ్ అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు.మొంథా తీవ్ర తుపాను ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయని అధికారులు […] The post మొంథా తుపాను: అప్రమత్తమైన ప్రభుత్వం.. ఆర్టీజీఎస్ నుంచి మంత్రి లోకేశ్ సమీక్ష appeared first on Visalaandhra .
Montha Cyclone : ఉత్తరాంధ్రలో మొదలయిన భారీ వర్షాలు
ఉత్తరాంధ్ర జిల్లాల్లో మొంథా తుపాను ప్రభావం కనిపిస్తుంది. భారీ వర్షాలు పడుతున్నాయి
నివాళులర్పించిన ప్రతాప్ రెడ్డి
నివాళులర్పించిన ప్రతాప్ రెడ్డి గజ్వేల్, అక్టోబర్ 27( ఆంధ్ర ప్రభ) : మాజీ
మూడున్నరేళ్లుగా... ముప్పుతిప్పలు #bachupallyflyover #bachupally #hyderabadnews #latestnews
Telangana : మావోయిస్టు కీలక నేత లొంగుబాటు
మావోయిస్టు పార్టీకి వరస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. మావోయిస్టు పార్టీలో కీలక నేత బండి ప్రకాశ్ పోలీసుల ఎదుట లొంగిపోయారు
ఢిల్లీ యాసిడ్ దాడిలో బిగ్ ట్విస్ట్.. అమ్మాయి తండ్రి ప్లానే!
దిల్లీలో యువతిపై జరిగిన యాసిడ్ దాడి కేసు అనూహ్యంగా కొత్త మలుపు తిరిగింది. ఈ ఘటనలో ప్రధాన నిందితుడిగా ఉన్న వ్యక్తి భార్య, ఆశ్చర్యకరంగా బాధితురాలి తండ్రిపైనే లైంగిక వేధింపులు,బ్లాక్మెయిల్ ఆరోపణలతో పోలీసులను ఆశ్రయించింది.గతంలో తన ఉద్యోగ సమయంలో బాధితురాలి తండ్రి తనపై లైంగిక దాడి చేశాడని, ఆ తర్వాత ప్రైవేట్ వీడియోలతో బెదిరింపులు చేసినట్లు ఆమె తన ఫిర్యాదులో పేర్కొంది.వాయవ్య ఢిల్లీలోని అశోక్ విహార్ ప్రాంతంలో 20 ఏళ్ల కాలేజీ విద్యార్థినిపై యాసిడ్ దాడి జరిగిన […] The post ఢిల్లీ యాసిడ్ దాడిలో బిగ్ ట్విస్ట్.. అమ్మాయి తండ్రి ప్లానే! appeared first on Visalaandhra .
మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి (అవుకు రూరల్, ఆంధ్రప్రభ) : అవుకు రిజర్వాయర్
Telugu360 Exclusive Election Survey Result: Mood Of Telangana: Patancheruvu
The post Telugu360 Exclusive Election Survey Result: Mood Of Telangana: Patancheruvu appeared first on Telugu360 .
ఏపీలో రేషన్ కార్డుదారులకు బిగ్ అలర్ట్.. నేడే పంపిణీ!
మొంథా తుపాను నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు నేడే రేషన్ పంపిణీ చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది.సాధారణంగా ప్రతి నెల 1వ తేదీ నుంచి రేషన్ పంపిణీ ప్రారంభమవుతుండగా, ఈసారి తుపాను పరిస్థితుల దృష్ట్యా ముందుగానే పంపిణీ చేయనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా తుపాను ప్రభావం చూపే 12 జిల్లాల్లో రేషన్ పంపిణీ జరగనుంది.వీటిలో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, పశ్చిమ గోదావరి, కృష్ణా, […] The post ఏపీలో రేషన్ కార్డుదారులకు బిగ్ అలర్ట్.. నేడే పంపిణీ! appeared first on Visalaandhra .
Andhra Pradesh Shines as Centre Approves ₹5,500-Crore Projects Under Electronics Manufacturing Boost
Andhra Pradesh has emerged as a key player in India’s latest electronics manufacturing expansion. The Central Government has approved seven projects worth over ₹5,500 crore under the Electronics Component Manufacturing Scheme, aimed at strengthening the country’s domestic production ecosystem. Union Minister for IT and Electronics Ashwini Vaishnaw announced in New Delhi that these projects will […] The post Andhra Pradesh Shines as Centre Approves ₹5,500-Crore Projects Under Electronics Manufacturing Boost appeared first on Telugu360 .
అమెరికా ఆంక్షలకు పుతిన్ దిగివచ్చేనా?
శత్రువును జయించాలంటే కేవలం భుజబలం మాత్రమే ఉంటే చాలదు. పరిస్థితులను బట్టి సామ దాన భేద దండోపాయాలను ప్రయోగిస్తేనే ఫలితం సానుకూలమవుతుంది. ఆవేశమే తప్ప ఆలోచన అంతగా లేని అగ్ర రాజ్యాధినేత ట్రంప్ మహాశయుడికి ఈ విషయం గ్రహించడానికి పది నెలల సమయం పట్టిందంటే ఆశ్చర్యం ఏముంది? రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని నిలువరించడం తనకు చిటికెలో పని అంటూ ఆయన ఎన్నికల ప్రచారంలో ఊదరగొట్టారు. తాను అధికారంలోకి వస్తే ఇరవై నాలుగు గంటల్లో యుద్ధాన్ని ఆపేస్తానంటూ ప్రతినలు పలికారు. కానీ, రాజకీయాల్లో రష్యా అధినేత పుతిన్ తనకంటే నాలుగు ఆకులు ఎక్కువే చదివారన్న వాస్తవం గ్రహించడానికి ఆయనకు ఇంతకాలం పట్టింది. ఉక్రెయిన్ యుద్ధ విరమణ దిశగా ట్రంప్ చేస్తున్న ప్రయత్నాలకు పుతిన్ పురిట్లోనే సంధి కొడుతున్నారు. అలస్కాలో గత ఆగస్టు నెలలో పుతిన్ తో జరిగిన ముఖాముఖీ భేటీలో ఫలితమేమీ తేలకపోవడంతో ట్రంప్ అహం దెబ్బతింది. యుద్ధాన్ని ఆపాలంటే ఉక్రెయిన్ లో కొన్ని భూభాగాలను తమకు దఖలు పరచాల్సిందేనంటూ మొండికేస్తున్న పుతిన్ ను దారికి తెచ్చేందుకు తాజాగా ఆయన రష్యా చమురు కంపెనీలపై ఆంక్షల కొరడా ఝళిపించారు. ఈ పరిణామం పుతిన్ ను ఒక కుదుపు కుదిపిందనే చెప్పాలి. రష్యాలోని అతి పెద్ద చమురు కంపెనీలు రాస్ నెఫ్ట్, లుకాయిల్పై అమెరికా, ఐరోపా కూటమి విధించిన ఆంక్షల ప్రభావం రష్యా తోపాటు భారత్, చైనాలపై ఎక్కువగా పడింది. ఆ రెండు కంపెనీలకూ అనుబంధంగా పనిచేస్తున్న పలు సంస్థలకూ ఆంక్షలు వర్తింపజేయడంతో రష్యా నుంచి చమురు ఎగుమతులు స్తంభించిపోయే పరిస్థితి నెలకొంది. తాజా ఆంక్షలతో 557 చమురు షాడో కంపెనీలపై నిషేధం పడినట్లయింది. అమెరికా, ఐరోపా దేశాలు తీసుకున్న నిర్ణయం కారణంగా ముడి చమురు ధరలకు రెక్కలు వచ్చాయి. చమురును రవాణాచేసే సూపర్ ట్యాంకర్ల చార్జీలు ఒక్క రోజే 16 శాతం పెరగడం ఇందుకు ఒక ఉదాహరణ. గత రెండేళ్లలో ఇలా చార్జీలు పెరగడం ఇదే మొదటిసారి. అమెరికా ఆంక్షలకు తలొగ్గేది లేదంటూ పుతిన్ బీరాలు పలుకుతున్నా చమురు కొనుగోళ్లు నిలిచిపోతే, ఇప్పటికే యుద్ధం కారణంగా అతలాకుతలమైన ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దడం అసాధ్యమన్న సంగతి ఆయనకు తెలియనిదేమీ కాదు. తాజా ఆంక్షల వల్ల రష్యా తన సైనిక కార్యకలాపాలకు నిధులు సమకూర్చే సామర్థ్యం తగ్గుతుంది. దీంతోపాటు దాని చమురు ఆధారిత ఆర్థిక వ్యవస్థ బలహీనవడుతుందనేది నిర్వివాదాంశం. అయితే ఆంక్షలు ఎంతమేరకు కట్టుదిట్టంగా అమలవుతాయో వేచి చూద్దామనే ధోరణిలో ఆయన ఉన్నట్లు కనబడుతోంది. ఒకప్పుడు పుతిన్ ను టఫ్ గై, స్మార్ట్ గై అంటూ ఆకాశానికి ఎత్తేసిన ట్రంప్ కు పుతిన్ అసలు రూపం ఇప్పుడు బోధపడినట్లుంది. తాజాగా బుడాపెస్ట్ లో ఇరువురు అధినేతల మధ్య జరగవలసిన భేటీని పుతిన్ రద్దు చేసుకోగా, ఫలితం తేలని చర్చల వల్ల ప్రయోజనమేమిటంటూ ట్రంప్ పెదవి విరచడానికి కారణం అదే. భారత్ విషయానికొస్తే, ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచీ రష్యా చమురును చౌకగా కొనుగోలు చేస్తోంది. భారత ముడిచమురు అవసరాల్లో మూడో వంతు భాగం రష్యానుంచే దిగుమతి అవుతోంది. ఈ ఏడాది ఇప్పటివరకూ సగటున రోజుకు 1.7 మిలియన్ బారెళ్ల చమురును భారత్ దిగుమతి చేసుకుంటే, ఇందులో 1.2 మిలియన్ బారెళ్ల చమురు తాజాగా నిషేధం వేటు పడిన రెండు సంస్థలనుంచే రావడం గమనార్హం. ఈ దిగుమతుల్లో అధిక వాటాను రిలయన్స్, నయారా ఎనర్జీ సంస్థలే కొనుగోలు చేస్తుండగా, స్వల్ప పరిమితిలో భారత ప్రభుత్వ రంగ సంస్థలు దిగుమతి చేసుకుంటున్నాయి. అంతర్జాతీయ ఇంధన ఏజెన్సీ లెక్కల ప్రకారం రష్యానుంచి భారత్ కు ప్రతి నెలా సుమారు ఏడు మిలియన్ బారెళ్ల చమురు దిగుమతి అవుతోంది. ప్రపంచ ముడి చమురు, రిఫైన్డ్ వినియోగంలో ఇది ఏడు శాతానికి సమానం. అమెరికా ఆంక్షల నేపథ్యంలో రష్యా నుంచి చమురు దిగుమతులను తగ్గించుకోక తప్పని పరిస్థితుల్లో భారత్ కు మళ్లీ పశ్చిమాసియాయే దిక్కయ్యేటట్లు కనిపిస్తోంది. అదే జరిగితే, ప్రస్తుతం భారత్ పై 50 శాతానికి పెంచిన సుంకాలను అమెరికా 15 శాతానికి తగ్గించే అవకాశం లేకపోలేదు.
Chandrababu : తుపానులకు .. చంద్రబాబుకు లింకేమిటి?
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తుపానులను సమర్థవంతంగా ఎదుర్కొంటారన్న పేరుంది.
రెండు ఆర్టీసీ బస్సులు.. ఇసుక ట్రాక్టర్ ఢీ..
రెండు ఆర్టీసీ బస్సులు.. ఇసుక ట్రాక్టర్ ఢీ.. 23 మందికి గాయాలు6 గురి
Genz Content: Need of the Hour in Tollywood
Entertainment in Telugu cinema has evolved, and the youth is now deciding what works at the box office. Gone are the days when comedy tracks and routine entertainers pulled crowds. Today’s audience, especially Gen Z, looks for relatable fun, trendy dialogues, and refreshing storytelling. Films that blend humor with emotion and a slice of love […] The post Genz Content: Need of the Hour in Tollywood appeared first on Telugu360 .
జనం ఉక్కిరి బిక్కిరి .. అధికారులు అప్రమత్తం
జనం ఉక్కిరి బిక్కిరి .. అధికారులు అప్రమత్తం ( నంద్యాల, ఆంధ్రప్రభ బ్యూరో)
పలు ప్రాంతాల్లో ఆకస్మిక వరదల ప్రమాదం.. బయటకు రావొద్దు అవసరమైతే కంట్రోల్ రూమ్లను సంప్రదించాలని అధికారుల సూచనబంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీవ్రత పెరగడంతో మొంథా తుపాన్ గా మారి ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతాలను వణికిస్తోంది.పశ్చిమ మధ్య,నైరుతి బంగాళాఖాతంలో కేంద్రీకృతమై ఉన్న ఈ తుఫాన్, గత ఆరు గంటల్లో గంటకు సుమారు 15 కిలోమీటర్ల వేగంతో ఉత్తర-వాయువ్య దిశలో కదిలింది.ప్రస్తుతం ఇది మచిలీపట్నం నుంచి 280 కి.మీ, కాకినాడ నుంచి 360 కి.మీ, విశాఖపట్నం నుంచి 410 కి.మీ […] The post వణికిస్తున్న ‘మొంథా తుఫాన్’! appeared first on Visalaandhra .
బీహార్లో 2025 నవంబర్లో ఎన్నికలు జరుగుతున్న వేళ రాష్ట్రం ఇదే పాలన కొనసాగింపా? మార్పా? అనే చౌరస్తాలో ఉంది. బిజెపి ఆధ్వర్యంలోని ఎన్డిఎతో నితీశ్ కుమార్ తాజా రాజకీయ కలయిక తర్వాత జరుగుతున్న ఈ ఎన్నికలకు చారిత్రక ప్రాధాన్యం ఉంది. రెండు దశాబ్దాలకు పైగా బీహార్ రాజకీయాలకు నాయకత్వం వహిస్తున్న నితీశ్ కుమార్కు ఇది పాలనా సంస్కరణలు, సామాజిక ఇంజనీరింగ్, తరచు రాజకీయ పునర్నిర్మాణాల ద్వారా సాగిన ఒక యుగానికి చివరి అధ్యాయం కావచ్చు. 2025 అసెంబ్లీ ఎన్నికలు కేవలం అధికారం కోసం జరిగే మరో పోటీ కాదు. నితీశ్ కుమార్ శాశ్వతమైన, సంక్లిష్టమైన వారసత్వంపై ప్రజాభిప్రాయ సేకరణ కావచ్చు. లాలూ పాలన తర్వాత బీహార్లో అపూర్వ మార్పులకు శ్రీకారం చుట్టిన యువత ఆశలు ఆశయాలు, కులపరమైన పునర్వ్యవస్థీకరణల నేపథ్యంలో నితీశ్ మళ్లీ మరోసారి తమ పార్టీని నిలుపుకోగలరా అనే దానికి ఇదో పరీక్ష. ప్రభుత్వ వ్యతిరేకత, నితిశ్ సామర్థ్యం నితీశ్ కుమార్ దాదాపు 20 ఏళ్లుగా బీహార్ను పాలించారు. ఆధునిక బీహార్ రాజకీయాల్లో ఇదో రికార్డు. ఆయన పాలనలో 1990వ నాటి జంగల్ రాజ్ నుంచి రాష్ట్రం సుస్థిరత, మెరుగైన శాంతి భద్రతలు, విస్తరించిన మౌలిక సదుపాయాలతో మారింది. సుదీర్ఘకాలన ప్రభుత్వ వ్యతిరేకతను పెంచింది. ముఖ్యమంత్రి తరచు రాజకీయాల మార్పుల వల్ల -జెడి(యు) బిజెపి నుంచి మహాఘట్బంధన్కు, తిరిగి ఎన్డిఎకు మారడంతో ఆయనకు పాల్తూ రామ్ అన్న మారుపేరు తెచ్చిపెట్టింది. ఇది నితీశ్ ఇమేజ్ను, ఓటర్ల విశ్వాసాన్ని కూడా దెబ్బతీసింది. ఆయన రాజకీయ ఊగిసలాటల మధ్య పెరిగిన యువ ఓటర్లకు ఇది అస్థిరతగానే కన్పిస్తుంది. ఎన్డిఎలో నితీశ్ తప్పని, ఇష్టంలేని మిత్రుడుగానే కొనసాగుతున్నారు. జాతీయ స్థాయిలో ఆధిపత్యం చెలాయిస్తున్న బిజెపి ఆయనను ఆస్తిగానే కాదు అనవసరంగా నెత్తికి ఎత్తుకున్న భారంగానే భావిస్తోంది. జెడియు కుల సమతుల్యతను, పాలనపై విశ్వసనీయతను సాధించినా, ఆ పార్టీకి తగ్గుతున్న ప్రజాదరణ నితీశ్ అనంతరం మనుగడపై ప్రశ్నార్థకంగా నిలిచింది. ఇందుకు విరుద్ధంగా ఆర్డిఎకి చెందిన తేజస్వి యాదవ్ నాయకత్వంలోని మహాఘట్బంధన్, నితీశ్ను రాజకీయ అవకాశవాదం, పాలనా స్తబ్ధతకు చిహ్నంగా చిత్రీకరిస్తోంది. వారి కొత్తనినాదం ‘నయీ సోచ్, నయీ బీహార్’ యువతలో కొత్త ఆకర్షణ మంత్రం అయింది. యువ, సామాజిక న్యాయం ఆధారిత రాజకీయాలకు ప్రాతినిధ్యంవహిస్తున్న తేజస్వి ప్రభుత్వ వ్యతిరేకతను తరాల మార్పుగా మార్చాలని ఆశిస్తోంది. బీహార్ రాజకీయ చిత్రంలో తరాల మార్పు 2025లో తొలిసారి ఎన్నికల్లో పెద్ద సంఖ్యలో ఓటు వేస్తున్నవారిలో చాలా మంది 2005లో నితిశ్ కుమార్ ముఖ్యమంత్రి అయిన తర్వాత పుట్టినవారే. ఈ నితీశ్ తరానికి అభివృద్ధి అంటే పాలనా సంస్కరణలు, బాలికలకు సైకిళ్లు, మెరుగైన రోడ్లు కానే కావు. వారి ఆశలు, అంచనాలు వేరేగా ఉన్నాయి. ఈ ఓటర్లలో చాలామంది ఇప్పుడు నిరుద్యోగం, వలస సమస్యలు, వారి ఆకాంక్షలను తీర్చలేని విద్యా వ్యవస్థను ఎదుర్కొంటున్నారు. యువత ఆకాంక్షలను ఓట్లుగా మార్చుకోవడమే తేజస్వియాదవ్ ముందున్న సవాల్. 2020 ఎన్నికల్లో తేజస్వి 10లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తానన్న హామీ అసాధ్యమని విమర్శలు ఎదుర్కొన్నప్పటికీ, యువతను ఎక్కువ ఆకట్టుకుంది. ఇప్పుడు మరింత జాగ్రత్తగా, ఉద్యోగాలతోపాటు గౌరవంగా జీవించే అవకాశం, సామాజిక న్యాయంతో కూడిన అభివృద్ధితో ఓటర్లను ఆకట్టుకునే యత్నం చేస్తున్నారు. సామాజికంగా బీహార్లో కులవ్యవస్థ లోతుగాపాతుకుపోయినా, దాని రాజకీయ ప్రాధాన్యతతగ్గింది. ఆర్జెడి సాంప్రదాయ ముస్లిం, యాదవ్ పునాది అధికారం అందుకునేందుకు చాల దు. దీంతో తేజస్వి అత్యంత వెనుకబడిన తరగతులు, మహిళలు, తొలిసారి ఓటర్లను ఆకట్టుకునే యత్నం చేస్తున్నారు. మహాఘట్బంధన్ ‘సామాజిక్ న్యాయ్ -2.0’ నిర్మాణానికి సిద్ధమయ్యారు. పేదల ఆకాంక్షలను ఆకట్టుకునే మంత్రం కానున్నది. మరోపక్క నితీశ్ కుమార్ మహిళలు, ఆర్థికంగా వెనుకబడిన తరగతులు, మహా దళితులలో పెంచుకున్న మద్దతుపై ఆధారపడి కొనసాగుతున్నారు. ఆయన ప్రభుత్వం చేపట్టిన ‘జీవిక’ నుంచి ‘ఘర్ ఘర్ నల్ జల్’ వరకూ సంక్షేమ పథకాలు బలమైన, విచ్ఛిన్నమైన పునాదిని సృష్టించాయని భావిస్తున్నారు. జెడి(యు) నినాదం ‘సబ్ కా సాథ్, సబ్ కా వికాశ్, సబ్ కా విశ్వాస్’ బిజెపి జాతీయ సందేశాన్ని ప్రతిధ్వనిస్తోంది. అయితే నితీశ్ కుమార్ వ్యక్తిగత ప్రచారం ఇప్పటికీ గ్రామీణ బీహార్ లో బలంగా ధ్వనిస్తోంది. భద్రత, సాధికారికత పట్ల మహిళలు ఎంతో నమ్మకంతో ఉన్నారు. అభివృద్ధి, సామాజిక న్యాయం పోటాపోటీ అభివృద్ధి, సామాజిక న్యాయం విషయంలో రెండు కూటముల మధ్య ప్రధాన సైద్ధాంతిక అంతరం ఇప్పటికీ ఉంది. జెడి(యు), -బిజెపి కలయికను డబుల్ ఇంజిన్ సర్కార్గా చూపుకుంటోంది. మౌలిక సదుపాయాలు, సంక్షేమానికి పెద్ద పీట వేస్తోంది. ఇందుకు తాము కొనసాగాలని కోరుకుంటోంది. రోడ్లు, విద్యుత్, నల్లాల ద్వారా నీళ్లు, మహిళా సంక్షేమం, నితీశ్ సుపరిపాలన రికార్డుపై ఎన్డిఎ దృష్టి పెడుతోంది. పట్టణ, సెమీఅర్బన్ ప్రాంతాలలో ప్రధాని నరేంద్ర మోడీకి గల ఆదరణ ఇప్పటికీ చెక్కుచెదరలేదు. ఇందుకు విరుద్ధంగా మహాఘట్బంధన్ సామాజిక న్యాయాన్నే ప్రచారాస్త్రంగా చేసుకుంది.ఆర్జెడి, కాంగ్రెస్, వామపక్షాల కూటమి - నిరుద్యోగం, విద్య, కులగణన, అసమానతలనే హైలైట్ చేస్తోంది. 20 ఏళ్ల నితీశ్ పాలనలో ఎవరు ప్రయోజనం పొందారు? ఎవరు వెనుకబడ్డారని నిలదీస్తోంది? ఆసక్తికరమైన విషయం ఏమిటంటే 2023 లో కులసర్వేను సమర్థించడం ద్వారా నితీశ్ ముందుగానే దీనిని కొంతమేరకు సాధించారు. బిజెపితో పొత్తు ఉన్నా, వెనుకబడిన తరగతులను లెక్కించడం ద్వారా సామాజిక న్యాయ ప్రమాణాలను నిలుపుకున్నారు. అయితే, ఆర్థిక పరమైన ఆందోళనల నేపథ్యంలో అది ఏమేరకు కలిసి వస్తుందో చూడాలి. అధికార యంత్రాంగం, నితీశ్ కుమార్ టీమ్ నితీశ్ కుమార్ బలం ఆయన సర్కార్లో సమర్థులైన అధికారులు. వీరిలో చాలా మంది దశాబ్దాలుగా సిఎంతో కలిసి పని చేశారు. దీపక్ కుమార్, ప్రత్యయ అమృత్, సంజయ్ కుమార్ ఝా, అనుపమ్ కుమార్, విజయ్ చౌదరి వంటి వారు ఆయన పాలనలో కీలకపాత్ర వహించారు. ఈ టీం కొనసాగింపును, సామర్థ్యాన్ని నిర్ధారిస్తూనే, నితీశ్ పాలన ప్రజల రాజకీయ నాడిని పట్టుకోలేకపోతున్నదని విమర్శకులు వాదిస్తున్నారు. సాంకేతిక, డేటా ఆధారంగా సాగుతున్న పాలనపై విమర్శలు లేకపోలేదు. బీహార్ రాజకీయ వాతావరణం, వ్యక్తిత్వం మీద ఆధారపడిన నితీశ్ మోడల్ అధికారుల పాలనకు పరీక్ష ఎదుర్కొంటోంది. ఇందుకు విరుద్ధంగా తేజస్వి ప్రచారం ప్రజలపై కేంద్రీకృతమై, డిజిటల్ విస్తరణపై ఆధారపడి ఉంది. ఓటర్ల జాబితా, ప్రత్యేక సమగ్ర సర్వే 2025 ప్రారంభంలో ఎన్నికల కమిషన్ చేపట్టిన ఓటర్ల జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(సర్) ఫలితంగా ఓటర్ల జాబితానుంచి 69లక్షల ఓటర్ల పేర్లు తొలగించింది. దీనిని ఎన్నికల కమిషన్ ఓటర్ల శుద్ధి ప్రక్రియగా పేర్కొన్నా, రాజకీయంగా పెద్ద దుమారమే లేపింది. మహాఘట్బంధన్తో సహా అన్ని రాజకీయ పార్టీలు విరుచుకుపడ్డాయి. ముఖ్యం గా వలస, పేద బలహీనవర్గాల ఓటర్లపై కోత పడిందని అనేక పార్టీలు ఆరోపించాయి. ఈ పరిణామంతో పోలింగ్ శాతం అంచనాలపై అనిశ్చితి నెలకొంది. 2020లో బీహార్ లో 57 శాతం ఓటర్లు తమ ఓటుహక్కు వినియోగించుకున్నారు. వారిలో పురుషుల కన్నా మహిళలే ఎక్కువ. నితీశ్ కు దశాబ్దాలుగా కలసివస్తున్న అంశంఇదే. ప్రస్తుతం నిరుద్యోగం, ద్రవ్యోల్బణం కారణంగా మధ్యతరగతి, గ్రామీణులను ఎన్డిఎకు దూరం చేస్తున్నందువల్ల మహిళలు 2025 లో నితీశ్కు ఏమాత్రం ప్రయోజనం చేకూరుస్తారో చూడాలి. ఎన్డిఎకు మరో తలనొప్పి చిన్న పార్టీలు, మాజీ ఎంపి పప్పుయాదవ్ పార్టీ, జన్ సూరజ్ పార్టీల కొత్త రాజకీయ ఫ్రంట్. ఈ కూటమి ఓట్లు చీల్చడంలో కీలక భూమిక నిర్వహించవచ్చు. కూటమి లెక్కలు, అంతర్గత వైరుధ్యాలు ఎన్డిఎలో బిజెపి బీహార్లో స్వతంత్రంగా ఎదగాలన్న ఆశయానికి నితీశ్ నుంచి బ్రేక్ తప్పడం లేదు. 2020లో సీట్ల పంపకాల చర్చల్లోనే కీచులాటలు వచ్చాయి. 2024లో లోక్సభ విజయం నేపథ్యంలో బిజెపి సింహభాగాన్ని కోరుతోంది. 2010 తర్వాత జెడియుకి తగ్గుతున్న సీట్ల సంఖ్య, ఎన్నికల్లో పేలవ ప్రదర్శన నితీశ్ పార్టీని జూనియర్ పార్ట్ నర్ చేయవచ్చు. మరో పక్క మహాఘట్బంధన్లో లుకలుకలు ఎక్కువే. ఆర్జెడి పెద్దన్న పాత్ర వల్ల కాంగ్రెస్, సిపిఐ ఎంఎల్ తక్కువ సీట్లకే పరిమితమవుతున్నాయి. అయితే నిరుద్యోగం, రిజర్వేషన్లు, కుల న్యాయం వంటి అంశాలు వాటి ఐక్యతను నిలబెడుతున్నాయి. ఏదిఏమైనా 2025 బీహార్ ఎన్నికలు అత్యంత పోటా పోటీగా సాగుతాయని విశ్లేషకులు భావిస్తున్నారు. ఎన్డిఎకు అనుకూల అంశం- కేంద్ర ప్రభుత్వం దూరదృష్టి, మోడీ ఆకర్షణ, మహిళలు, వృద్ధ ఓటర్లలో నితీశ్ కుమార్పై ఉన్న విశ్వసనీయత. అదే జెడియు- బిజెపి కూటమికి ప్రయోజనం చేకూర్చే వీలున్నది. మహాఘట్బంధన్ బలం- ప్రభుత్వ వ్యతిరేకత, తేజస్వియాదవ్కు అట్టడుగు వర్గాలలో ఉన్న బలం, యువత ఉపాధిపై చేస్తున్న ప్రచారం అనుకూల అంశాలు. జెఎస్ పి వల్ల వచ్చే నష్టం ఏమిటంటే, పప్పుయాదవ్ ప్రభావం తక్కువే అయినా, సీమాంచల్, మిథిలాంచల్లో కీలక పార్టీల ఓట్లను చీల్చవచ్చు. ఆధిక్యతను దెబ్బతీయవచ్చు. ఈ పరిణామాల కారణంగా హంగ్ ఏర్పడే ఛాన్స్ లేకపోలేదు. కీలక పార్టీలు కింగ్ మేకర్ పాత్ర వహించినా ఆశ్చర్యం లేదు. నితీషిజం -చరమ గీతం పాడేనా? ఎన్నికల ఫలితాలు ఎలా ఉన్నా 2025 ఎన్నికలు నితీషిజం భవిష్యత్కు కొత్త నిర్వచనం ఇస్తాయి. నితీశ్ విజయం సాధిస్తే, గందరగోళం కొనసాగుతుంది. ఆయన తడబడితే, తేజస్వి యాదవ్ వంటి కొత్త తరానికి అధికారం పగ్గాలు అందుతాయి. - గీతార్థపాఠక్ ( ఈశాన్యోపనిషత్) - రచయిత ఈశాన్య రాష్ట్రాల సామాజిక, రాజకీయాల అంశాల విశ్లేషకుడు
విశాలాంధ్ర – దేవరపల్లి : ఎన్ ఎల్ ఎస్ పొగాకు చరిత్రలో కిలో 453 ధర దేవరపల్లి పొగాకు వేలం కేంద్రంలో మంగళవారం పలికింది పొగాకు వేలం ప్రారంభంలో కిలో 2 9 0 ధర ప్రారంభంగా మెల్లమెల్లగా పెరుగుతూ పొగాకు వేలం ఆఖరిలో మంగళవారం 4 53 కిలో ధర పలికింది The post పొగాకు కు రికార్డ్ ధర appeared first on Visalaandhra .
ఏపీపై మొంథా తుపాన్ ప్రభావం తీవ్రం.. 19 జిల్లాల్లో అలర్ట్ జారీ!
ఆంధ్రప్రదేశ్ అంతటా మొంథా తుపాన్ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది.ఇప్పటికే కోస్తా ప్రాంతంలోని జిల్లాల్లో వర్షాలు ప్రారంభమయ్యాయి. రాయలసీమ జిల్లాల్లో కూడా కొన్ని చోట్ల చిరుజల్లులు కురుస్తున్నాయి.రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 233 మండలాలు, 1,419 గ్రామాలు, 44 మున్సిపాలిటీలను తుపాను ప్రభావం చుట్టుముట్టినట్లు ప్రభుత్వం ప్రకటించింది.ఈ ప్రభావిత ప్రాంతాల్లో 2,194 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు.అదేవిధంగా 3,465 మంది గర్భిణీలు,బాలింతల సంరక్షణకు ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు ప్రభుత్వం పేర్కొంది. సిద్ధంగా11 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు,12 ఎస్డీఆర్ఎఫ్ బృందాలుఅంతేకాకుండా, రాష్ట్రంలోని […] The post ఏపీపై మొంథా తుపాన్ ప్రభావం తీవ్రం.. 19 జిల్లాల్లో అలర్ట్ జారీ! appeared first on Visalaandhra .
Cyclone Montha : తుపాను సమయంలో ఏఏ జాగ్రత్తలు తీసుకోవాలి?
మొంథా తుపాను కారణంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
నెల్లూరులో భారీ వర్షాలు.. ఉగ్రరూపం దాల్చిన సముద్రం, బలమైన ఈదురుగాలులు
జిల్లాకు రెడ్ అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖమొంథా తుపాను ప్రభావంతో నెల్లూరు జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. వాతావరణ శాఖ జిల్లాకు రెడ్ అలర్ట్ జారీ చేయడంతో అధికార యంత్రాంగం పూర్తిగా అప్రమత్తమై సహాయక చర్యలను ముమ్మరం చేసింది. ఆకస్మిక వరదలు సంభవించే ప్రమాదం ఉందని హెచ్చరికలు జారీ కావడంతో లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే పనులు ప్రారంభమయ్యాయి.జిల్లాలోని 38 మండలాల్లో మొత్తం 142 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కాగా, సగటున 3.7 […] The post నెల్లూరులో భారీ వర్షాలు.. ఉగ్రరూపం దాల్చిన సముద్రం, బలమైన ఈదురుగాలులు appeared first on Visalaandhra .
నేను రాను పో… దిక్కుతోచని స్థితిలో అధికారులు
విశాలాంధ్ర – తాళ్లపూడి : తాళ్లపూడి మండలం అన్నదేవరపేట లో పై కప్పు పాడైపోయి ఏ క్షణాన్నైనా ప్రమాదం జరిగిన ఆశ్చర్యపోనవసరం లేదు అనుకునే స్థితి లో ఉన్న ఓ ఇంటిని అధికారులు గుర్తించారు. తుఫాన్ నేపధ్యం లో ప్రమాదం బారిన పడకుండా ఉండేందుకు ముందస్తుగా ఆ ఇంటి లో ఉంటున్న ఒంటరి మహిళల ను సురక్షిత ప్రాంతాలకు చేర్చాలని వి.ఆర్.ఓ నాగేశ్వరరావు భావించి, ఆ మహిళలను ఇంటి నుండి బయటకు రావాలని కోరారు. మంచం మీదే […] The post నేను రాను పో… దిక్కుతోచని స్థితిలో అధికారులు appeared first on Visalaandhra .
ప్రధానితో అదానీ బంధం ప్రమోదమా.. ప్రమాదమా?
ప్రధాని నరేంద్ర మోడీ, పారిశ్రామిక దిగ్గజం గౌతమ్ అదానీ మధ్య కొనసాగుతున్న దీర్ఘకాలిక సంబంధం భారత రాజకీయశక్తి, కార్పొరేట్ ప్రభావం మధ్య ఉన్న అనుబంధం మళ్లీ చర్చను రేపుతోంది. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ దీనిని మోడానీ నెక్సస్ అని పిలుస్తూ, ప్రభుత్వ విధానాలు ప్రైవేట్ వ్యాపార ప్రయోజనాల మధ్య సంబంధాలు గట్టిపడి సామాన్యుల బతుకు బజారుకీడ్చిందని ఆరోపించారు. గత రెండు దశాబ్దాలుగా అదానీ గ్రూప్ విస్తరణతోపాటు, నియంత్రణ సడలింపులు, ఆర్థిక పారదర్శకత, ప్రభుత్వ ప్రాధాన్యత వంటి ప్రశ్నలు నిరంతరం లేవనెత్తుతున్నాయి. ఈ చర్చను మరింత వేడెక్కించినవి రెండు ప్రధాన పరిణామాలు ఒకటి 2023లో హిండెన్బర్గ్ రీసెర్చ్ నివేదిక, ఇది అదానీపై ఆర్థిక అక్రమాల ఆరోపణలు చేసింది, గత వారంలో ది వాషింగ్టన్ పోస్ట్ వెలుగులోకి తెచ్చిన ప్రభుత్వ సహకారంతో జరిగిన బిలియన్ల డాలర్ల బెయిల్ అవుట్. ఇవి రెండూ భారత ప్రజాస్వామ్య వ్యవస్థలో ఆర్థికశక్తి, రాజకీయ అధికారాల అంతర్గత బంధంపై తీవ్రమైన సందేహాలను రేకెత్తించాయి. మోడీ అదానీ బంధం మూలాలు 2000 ప్రారంభంలో మోడీ గుజరాత్ ముఖ్యమంత్రి కాలం నుంచి ఉన్నాయి. 2014లో మోడీ ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత, అదానీ వ్యాపార సామ్రాజ్యం గణనీయంగా విస్తరించింది. అతని ఆస్తులు 230 శాతం పెరిగి 90 బిలియన్ డాలర్లకు చేరాయి. పోర్టులు, విమానాశ్రయాలు, శక్తిరంగాల వంటి కీలక రంగాల్లో అదానీ కంపెనీలు పెద్ద కాంట్రాక్టులు గెలుచుకున్నాయి. 2018లో విమానాశ్రయాల ప్రైవేటీకరణ నిబంధనలు మార్చబడటంతో, విమానయాన అనుభవం తక్కువ ఉన్నప్పటికీ, అదానీ ఆరు ప్రధాన విమానాశ్రయాలపై నియంత్రణ సాధించాడు. కేరళ ఆర్థిక మంత్రి దీన్ని నిర్లజ్జమైన స్నేహపూర్వక వ్యాపారంగా అభివర్ణించారు. విపక్ష పార్టీలు ఈ పరిణామాలు యాదృచ్ఛికం కావని, ఎలక్టోరల్ బాండ్ల ద్వారా అదానీ కంపెనీలు బిజెపికి భారీ విరాళాలు ఇచ్చి, ప్రతిగా విధాన సడలింపులు పొందుతున్నాయని ఆరోపిస్తున్నాయి.2025 జూన్లో రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్య - డబ్బు, విధానం మీది, లాభం, సౌలభ్యం అదానీది ఈ ఆరోపణలకు ప్రతీకగా నిలిచింది. బిజెపి నేతలు ఈ విమర్శలను కొట్టి, అదానీ ఎదుగుదల మోడీ నాయకత్వంలో దేశ నిర్మాణానికి సంకేతమని చెబుతున్నారు. మోడీ అదానీ అనుబంధం క్రోనీజంను మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లి, మార్కెట్ న్యాయాన్ని ప్రజావిశ్వాసాన్ని దెబ్బతీస్తోంది. 2023 జనవరిలో అమెరికాకు చెందిన హిండెన్బర్గ్ రీసెర్చ్ విడుదల చేసిన నివేదిక, అదానీపై ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక మోసం ఆరోపణలు చేసింది.ఈ నివేదికలో షేర్ ధరల మానిప్యులేషన్, తప్పుడు లెక్కలు, మారిషస్ ఆధారిత షెల్ కంపెనీల ద్వారా మార్కెట్ విలువ పెంపు వంటి అంశాలు వెల్లడించబడ్డాయి. ఫలితంగా, అదానీ గ్రూప్ మార్కెట్ విలువ 150 బిలియన్ డాలర్లు కోల్పోయింది. అలాగే ఎల్ఐసి 5.6 బిలియన్ డాలర్ల నష్టపోయింది. అదానీ దీన్ని భారత దేశంపై కుతంత్ర దాడిగా పేర్కొని, వ్యతిరేకంగా 413 పేజీల వివరణ ఇచ్చారు. సెబీ కొన్ని ఆరోపణలను కొట్టివేసినా, విదేశీ పెట్టుబడులపై అనేక అనుమానాలు ఇంకా కొనసాగుతున్నాయి. గతవారం ది వాషింగ్టన్ పోస్ట్ మరో ప్రకంపన రేపింది. ఆ నివేదిక ప్రకారం భారత ప్రభుత్వం ఎల్ఐసి ద్వారా 3.9 బిలియన్ డాలర్ల బెయిల్ అవుట్ ప్రణాళికను రూపొందించి. అదానీ కంపెనీల బాండ్లు, షేర్లలో పెట్టుబడులు పెట్టించిందని తెలిపింది. అప్పట్లో అదానీ గ్రూప్ అప్పులు పెరుగుతుండగా, ప్రభుత్వం అధిక వడ్డీ రేట్లను సాకుగా చూపి ఎల్ఐసి నిధులను వినియోగించినట్లు ఆ నివేదిక పేర్కొంది. ఈ ప్రకటనలతో కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా స్పందించింది. జైరాం రమేష్ దీనిని మోడానీ మెగా స్కామ్గా పేర్కొనగా, మల్లికార్జున ఖర్గే ప్రజల బీమా పొదుపులు కార్పొరేట్ రక్షణకు వినియోగించబడ్డాయని విమర్శించారు. ఎల్ఐసి అదానీ కంపెనీలు ఈ ఆరోపణలను అసత్యంగా కొట్టి, పెట్టుబడులు వ్యాపారపరమైనవే అని స్పష్టం చేశాయి. పోర్టులు, విద్యుత్, రవాణా వంటి కీలక రంగాల్లో అదానీ గ్రూప్ దేశపు మౌలిక వసతులలో సుమారు ఐదవ వంతు వాటా కలిగి ఉంది. మద్దతుదారుల దృష్టిలో ఇది దేశ ఆత్మనిర్భరతకు ప్రతీక, విమర్శకుల దృష్టిలో ఇది స్నేహపూర్వక పాజీవాదంకి చిహ్నం. ఈ పరిణామాలు కార్పొరేట్ పాలనకే కాదు, సాధారణ ప్రజలకూ ప్రమాదకర సూచనలు ఇస్తున్నాయి. ఎల్ఐసి, పెన్షన్ నిధులు వంటి ప్రజాసంస్థలు రాజకీయ నిర్ణయాల ప్రభావానికి లోనవుతుండటం, ఆర్థిక వ్యవస్థలో నమ్మకాన్ని దెబ్బతీస్తోంది. మొత్తంగా, మోడీ అదానీ సంబంధం కేవలం ఇద్దరి వ్యక్తుల గాథ మాత్రమే కాదు, ఇది ఉదయోన్ముఖ ప్రజాస్వామ్య దేశంలో రాజకీయ అధికారాలు ఆర్థిక శ్రేణులను ఎలా మలుస్తాయన్న సందేహం కలుగుతుంది. - డా. ముచ్చుకోట సురేష్ బాబు, 9989988912
గుడ్ న్యూస్.. దిగొస్తున్న బంగారం ధరలు.. ఇవాళ ఎంత తగ్గిందంటే?
బంగారం, వెండి కొనుగోలుదారులకు గుడ్ న్యూస్. గత కొన్ని రోజులుగా పసిడి, వెండి ధరలు భారీగా పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం అత్యధికంగా లక్షా 35 వేల రూపాయలకు పైగా చేరుకోగా.. కేజి వెండి ధర 2 లక్షల రూపాయలు దాటిపోయింది. అయితే, ఇటీవల అంతర్జాతీయ మార్కెట్లలో సానుకూల పరిస్థితులు నెలకొనడంతో పసిడి, వెండి ధరలు మళ్లీ దిగి వస్తున్నాయి. ముఖ్యంగా వెండి ధర గత వారం రోజుల్లోనే రూ.40 వేలు పడిపోయింది. తాజాగా మరోసారి బంగారం, వెండి ధరలు తగ్గాయి. బుధవారం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.820 తగ్గగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.750 తగ్గింది. ఇక కిలో వెండిపై ఏకంగా రూ.5వేలు తగ్గింది. ఈ క్రమంలో హైదరాబాద్ బులిటెన్ మార్కెట్ లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,22,460కు పడిపోగా... 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,12,250 తగ్గింది. కేజీ వెండి రూ.1,65,000కు చేరుకుంది. హైదరాబాద్ తోపాటు విజయవాడలోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి.
கரூர் சம்பவத்திற்குப் பிறகு தவெக தலைவர் விஜய் சுற்றுலா சென்றாரா?
கரூர் கூட்ட நெரிசல் சம்பவத்திற்குப் பிறகு தவெக தலைவர் விஜய் சுற்றுலா சென்றதாக தவறான தகவலுடன் புகைப்படம் வைரலாகி வருகிறது.
Cyclone Montha : ఈ జిల్లాలకు ఏపీలో ఫ్లాష్ ఫ్లడ్స్
మొంథా తుపాను ప్రభావం ఆంధ్రప్రదేశ్ పై తీవ్రంగా చూపుతుంది. రాష్ట్రంలో ఫ్లాష్ ఫ్లడ్స్ ముప్పు ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది
నేల కొరిగిన పంట పొలాలను పరిశీలించిన అనపర్తి ఎమ్మెల్యే.విశాలాంధ్ర – అనపర్తి / బిక్కవోలు : అనపర్తి నియోజకవర్గం లోని బిక్కవోలు మండలం అరికరేవుల లో తుఫాను వలన నేల కోరిగిన పంట నష్టపోయిన పొలాలను పరిశీలించిన అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి. The post నేల కొరిగిన పంట పొలాలను appeared first on Visalaandhra .
రుద్రమదేవి దిగిన బావి..మళ్లీ కళకళ #RaniRudramadevi#KakatiyaHeritage #warangalfort #telanganaculture
తనకు పెళ్లి చేయాలని హైటెన్షన్ టవర్ పైనుండి దూకిన యువకుడు #telugupost #viralvideo #latestnews
ఇరవై ఏళ్లకుపైగా దండకారణ్య ప్రాంతంలో మావోయిస్టు పార్టీ ఏర్పరచుకున్న పునాదులు సంక్షోభం దిశగా కూరుకు పోయాయి. తాజాగా సోడి తిరుపతి, రవి అనే వారిని మావోయిస్టు పార్టీ మట్టుబెట్టడం తాజా పరిణామం అయితే వాళ్ళు సామూహిక లొంగుబాటు కంటే ముందు లొంగిపోయిన వారా, ఇన్ఫార్మర్లని అనుమానించినవారైతే వారి మరణం మావోయిస్టు పార్టీ ప్రజాకోర్టు పేరుతో తమకుతాముగా దళాలు అమలు జరిపిన ప్రతీకార చర్యనే అవుతుంది. అలా కాకుండా సామూహికంగా లొంగిపోయిన వారికి శిక్షవేసి ఉంటే అది మరో అంతర్గత యుద్ధానికి దారితీసే అవకాశం ఉంది. గత రెండేళ్ళుగా ఆపరేషన్ కగార్ పేరుతో కేంద్రం దండకారణ్యం మీద ఉక్కుపాదం మోపింది. మావోయిస్టుపార్టీ, కేంద్ర బలగాల మధ్య జరుగుతున్న యుద్ధంలో ఇప్పటికే మావోయిస్టు పార్టీ కేంద్ర కార్యదర్శి సంబాల కేశవరావు తోపాటు, అనేక మంది కీలక కేంద్ర కమిటీ సభ్యులు మరణించారు. కేంద్ర బలగాల కూంబింగ్లో 600 మంది వరకు మావోయిస్టు కేడర్ మరణించింది. కేంద్ర ప్రభుత్వం మార్చి 2026 డెడ్ లైన్ కూడా మావోయిస్టు పార్టీకి విధించింది. ఈ దశలో మావోయిస్టు పార్టీకి ముందున్నది రెండే ప్రత్యామ్నాయాలు. 1) చనిపోయినా పర్వాలేదు, ఉన్న సైద్ధాంతిక వెలుగులో కడదాకా పోరాడటం లేదా వ్యూహాత్మకంగా వెనకడుగువేసి తమనితాము కాపాడుకోవడం. 2) లొంగిపోవడం ద్వారా తమతో పాటు దళాల్లోఉన్న వాళ్ళ ప్రాణాలు కాపాడుకోవడం, సాయుధ పోరాటం విరమించి, ఆయుధాలు అప్పగించి, ప్రాణాలు కాపాడుకోవడం, మావోయిస్టు పోరాట రూపం మార్చుకొని పని చేయడమా? లేక ఇప్పుడు ఉన్న కేంద్ర బలగాలకు పూర్తిగా లొంగిపోవడమా? ఈ రెండు అంశాల గురించి పరిశీలన గనుక జరిగితే! మార్క్సిజం, లెనినిజం, మావో ఆలోచనా విధానంతో ఇరవై ఏళ్ళుగా ఆచరణాత్మకంగానే పోరాడి నష్టాలు చవిచూశారు. జరిగిన నష్టాల నుండి బయటపడి నిలబడడానికే కాల్పుల విరమణ, చర్చలు జరపాలని వ్యూహాత్మకంగానే మావోయిస్టు పార్టీ ముందుకు తెచ్చింది. కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వం కూడా వామపక్ష తీవ్రవాదంపై ఉక్కుపాదం మోపడానికే సిద్ధం అయింది తప్ప పట్టుజార విడువలేదు. ఈ దశలో కొందరు మేధావి వర్గం సూచనలు, సైద్ధాంతికపరమైన కాలదోషం తదితర విషయాలుపై జరిగిన చర్చ కూడా మిగిలిన మావోయిస్టు కేడర్పై కొంత ప్రభావం చూపితే చూపి ఉండవచ్చును. దాని పర్యావసానాలు కూడా మావోయిస్టు పార్టీలో అంతర్గత వైరుధ్యాలు తీవ్రతరం అయి ఉండే అవకాశం ఉంది. అందులో భాగంగానే మావోయిస్టు పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు మల్లోజుల వేణుగోపాల్ @ సోనూ @ అభయ్, మరో కేంద్ర కమిటీ సభ్యుడు తక్కెళ్ళపల్లి వాసుదేవరావు @రూపేష్ @ సతీష్ తమతమ డివిజన్ సాయుధులతో కలిసి మహారాష్ట్ర, చత్తీస్గఢ్ ముఖ్యమంత్రుల ముందు లొంగిపోయారు. ఆయుధాలు పోతే సమకూర్చుకోవడం తేలికనే! కానీ, ప్రాణాలుపోతే తిరిగి తేవడం చాలా కష్టం! ఒక రకంగా గత్యంతరం లేని స్థితిలోనే వారు నిర్ణయం తీసుకున్నారని చెప్పవచ్చును. ఆయుధాలు అప్పగించే షరతుపై లొంగిపోయినప్పడు వారు నవ్వారా? ఏడ్చారా? అనే విషయాలు పక్కనపెడితే! ఇక్కడ సాముహిక లొంగుబాటు కనుక ఖచ్చితంగా సైద్ధాంతిక మార్పులో భాగంగానే జరిగింది అనేది అర్థం అవుతుంది. మల్లోజుల వేణుగోపాల్ లొంగుబాటుకు ముందు జనతన సర్కార్, పిజిఎల్ఎ ఏర్పాటు తదితర విషయాలను ఆయన తప్పిదాలని బహిరంగంగా ప్రకటించాడు. ఆచరణలో వచ్చిన తప్పిదాలు కూడా ఆయన స్థాయిలో ఆయన లేఖ ద్వారా చర్చించాడు. కనుక లొంగిపోయిన వారు ఆయుధం లేకుండా పని చేసుకుంటామని ప్రకటన కూడా చేశారు. ముందు ప్రాణాలు నిలుపుకొని, తదుపరి ఉద్యమం రూపకల్పన చేసుకుందామనే ఎత్తుగడ కావచ్చును లేదా బతుకుజీవుడా అని వచ్చిన అవకాశం తీసుకొని ప్రభుత్వ సహకారంతో ప్రైవేటు జీవితం గడిపినా కొందరు గడపవచ్చును. అది వారి వారి ఇష్టం. కానీ, జరిగే అసమాన యుద్ధం, రక్తం పాతం నుండి వ్యూహాత్మకంగా ఈ వర్గం బయటపడిందనే చెప్పాలి. ప్రజల్లో వారు ఉంటారా, ఉండరా అనే విషయం కాలం నిగ్గు తేల్చుతుంది. అయితే సైద్ధాంతికంగా మార్పు చెందిన వర్గం ప్రతిపాదనల మూలం గా ప్రభుత్వ సైనిక చర్య తాత్కాలికంగా నిలిచిపోయింది. ప్రభుత్వం కూడా వేచిచూసే ధోరణితో ఉంది. దండకారణ్యం లో గత రెండు నెలలుగా సామూహిక ఎన్కౌంటర్స్ తగ్గిపోయాయి. ఈ వాతావరణాన్ని లొంగిన నక్సల్స్ వర్గం పూర్తిగా వినియోగించుకొనగా, మావోయిస్టు సిద్ధాంతాలకు, సాయుధ పోరాటానికి కట్టుబడినవారికి సైతం ఈ సంధికాల సమయం కుదురుకోవడానికి కొద్దిగా వెసులుబాటునైనా లభించింది. మావోయిస్టులు ఖచ్చితంగా ఈ విషయం గమనించాలి. రెండో రకం లొంగిపోయిన నక్సల్స్ ఆయుధాలు అప్పగించకుండా లొంగుబాటుకు వెళితే బాగుండేది అనే ఆలోచన సైతం బయట మావోయిస్టు సానుభూతిపరులకు ఆవేదనగా ఉంది. ఆయుధాలు అప్పగించకుండా లొంగుబాటు అనేది లేదనేది అవతల పక్షం విధించిన ఒకానొక షరతు. కనుక ఆయుధాలు అప్పగించి లొంగిపోయినవారు లొంగిపోయారు. ఇక మావోయిస్టు పార్టీ మూల సిద్ధాంతానికి కట్టుబడిన కేంద్ర కమిటీ సభ్యులు, దళాలు ఇంకా దండకారణ్యం లో కొనసాగుతున్నాయి. సాధ్యమైనంత నష్టాలు లేకుండా బయటపడ్డమే ఇప్పుడు మిగిలిన మావోయిస్టుల కర్తవ్యం కూడా. దానితో పాటు నష్టాలనుండి తేరుకుని కొంతలో కొంత అయినా భేష్ ఏరియా కాపాడుకోవడం వారికి ఆచరణాత్మక చాలెంజ్నే. అయితే, ఎంతవరకు నిలబడతారు? ఎంత కాలం నిలబడతారు? అనేది కాలం నిగ్గు తేల్చాల్సిన సమస్యనే? ఇప్పుడు దండకారణ్యం సరిహద్దులో తెలంగాణ ఉండడం, బిజెపి వ్యతిరేక కాంగ్రెస్ అధికారంలో ఉండడం మావోయిస్టు లకు కాస్తా ఊరటననే చెప్పవచ్చును. కానీ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కూడా నక్సలైట్లు లొంగిపోవాలని కోరుతున్నారు. రేపు ఈ విషయంలో ఇక్కడ సర్కార్ కూడా ఈమాత్రం వెసులుబాటు ఇస్తుందని భావించలేము? ఇక్కడే మావోయిస్టుల మధ్య మరో వైరుధ్యం చేరింది. లొంగి పోయిన, లొంగిపోని నక్సలైట్ల మనుగడ సమస్య ఇప్పుడు ఒకరి ఉనికి మరొకరి మనుగడకు ప్రమాదకరం కానుంది. ఇప్పటివరకు ప్రభుత్వ దళాలతో తలపడిన మావోయిస్టులు అంతర్గత పోరుతో నష్టపోయే ప్రమాదం పొంచి ఉంది. లొంగిన మావోయిస్టులు ద్రోహులు అని, వారికి ప్రజలే శిక్ష వేస్తారని మిగిలిన మావోయిస్టులు బహిరంగ ప్రకటనే చేశారు. అంటే వారిని హతమార్చుతామనే సంకేతమే ఇచ్చా రు. ఇలా ప్రకటన చేయడం మావోయిస్టు పార్టీకి కొత్తకాక పోవచ్చును. కానీ, ప్రజల్లో మావోయిస్టు పార్టీకి ఈ పరిస్థితి గడ్డుకాలమే? ఒకవైపు ప్రభుత్వం చేస్తున్న స్టేట్ టెర్రరిజం బహిరంగంగా తేదీ ఇచ్చి హతమార్చుతామని చేసే ప్రకటనకు, మావోయిస్టు పార్టీ లొంగిపోయిన తమ మాజీలను చంపుతామని చేసే ప్రకటనకు తేడా ఏమైనా ఉందా? అంటే, లేదనే చెప్పాలి. నిజంగా మావోయిస్టు పార్టీని రెండు వర్గాలుగా చీలడం వల్ల ప్రభుత్వం నక్సల్స్ను బలహీనపరచాలన్న లక్ష్యం చాలా తేలిక అవుతుంది. నిర్మూలించడంలో తమ చేతికి మట్టి అంటకుండా రెండు వర్గాల ఘర్షణను ప్రోత్సహించే అవకాశం ఉంది. కనుక మావోయిస్టులు ప్రస్తుత చీలిక ఒకరిపై మరొకరు ద్వేషంతో దాడులవరకు వెళ్ళకుండా ఎవరి పంథాలో వారు పని చేసుకోవడం వలన సైద్ధాంతిక సానుకూలత ఉన్న వర్గం ప్రజల్లో నిలబడుతుంది. లేని వర్గం దానికదే ప్రజలనుండి వేరుపడి అదృశ్యం అవుతుంది. కనుక మావోయిస్టులు ఘర్షణ వాతావరణం నివారణ దిశగా పయనించడమే కొంతలో కొంతైనా లొంగిపోయిన వర్గం నిలబడిన వర్గాలకు మేలు జరుగుతుంది. గతంలో వివిధ నక్సల్స్ వర్గాల అంతర్గత ఘర్షణల అనుభవాలు నక్సల్స్ ఉద్యమాన్ని దారుణంగా దెబ్బతీశాయి. ఇల్లెందు, సిరిసిల్ల ప్రాంతాల్లో జరిగిన భౌతిక ఘర్షణలు ఆయా వర్గాలకు క్యాడర్ నష్టపోవడం తప్ప ఎలాంటి లబ్ధి చేకూరలేదు. కనుక మావోయిస్టు పార్టీ కష్టకాలంలో మరింత విజ్ఞతతో మెలగవలసిన అవసరం మాత్రం ఉంది. దండకారణ్యంలో శాంతిని కాపాడాల్సిన కర్తవ్యం కూడా మావోయిస్టు పార్టీ పైనే ఉంది. రెండు పంథాల మధ్య సైద్ధాంతిక వైరుధ్యం కూడా శాంతి మార్గంలోనే సాధ్యం అవుతుంది తప్ప! బలప్రయోగం ఇప్పటికీ ఎప్పటికీ అటు ప్రభుత్వం చేసినా, ఇటు నక్సల్స్ చేసినా జీవించే హక్కును కాలరాయడమే! - ఎన్.తిర్మల్ 94418 64514
మోసపోవద్దు… ఎమ్మెల్యే ముప్పిడి
రైతులు దళారులను నమ్మి మోసపోవద్దు… ఎమ్మెల్యే ముప్పిడి విశాలాంధ్ర – కొవ్వూరు : ధాన్యం అమ్మకాల్లో రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని, ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే తమ ధాన్యాన్ని అమ్ముకోవాలని కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పిడి వేంకటేశ్వర రావు అన్నారు.కొవ్వూరు మండలం పసివేదల గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రం నూతన భవనాన్ని సోమవారం ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కొనుగోలు కేంద్రానికి రైతులు తమ ధాన్యాన్ని అమ్మిన వెంటనే సొమ్ములు చెల్లించిన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం […] The post మోసపోవద్దు… ఎమ్మెల్యే ముప్పిడి appeared first on Visalaandhra .
Tamil Nadu : తమిళనాడును ముంచెత్తుతున్న వర్షం
మొంథా తుపాను ఆంధ్రప్రదేశ్ వైపు కదులుతున్న నేపథ్యంలో, తమిళనాడులో భారీ వర్షాలు పడుతున్నాయి
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి ఎమ్మెల్యే ముప్పిడి
‘ తుఫాన్ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి ఎమ్మెల్యే విశాలాంధ్ర – కొవ్వూరు : మొంథా’ తుఫాన్ పై క్షేత్ర స్థాయిలో ప్రజలను అప్రమత్తం చేస్తున్న శాసనసభ్యులు ముప్పిడి వెంకటేశ్వరరావు కొవ్వూరు మండలం వాడపల్లి, బంగారంపేట, మద్దూరులంక, చిగురులంక, బ్రిడ్జిపేట గ్రామాల ప్రజలను కలిసి తుఫాన్ నేపథ్యంలో ప్రజల అప్రమత్తంగా ఉండాలని గ్రామస్తులకు తెలియజేశారు. మరియు పునరావాస కేంద్రాలను కూటమి నాయకులతో కలిసి పర్యవేక్షించారు పునరావస కేంద్రాలలో ఏర్పాట్ల వివరాలు అడిగి అధికారులు తెలుసుకున్నారు .ఈ సందర్బంగా […] The post ప్రజలు అప్రమత్తంగా ఉండాలి ఎమ్మెల్యే ముప్పిడి appeared first on Visalaandhra .
విశాలాంధ్ర – దేవరపల్లి : దేవరపల్లి శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో సుబ్రహ్మణ్య హోమం అయ్యప్ప భక్తులు ప్రత్యేక పూజలు అభిషేకాలు గోపాలపురం అక్టోబర్ 27 ఈవేళ న్యూస్ దేవరపల్లి శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో కార్తీకమాసం షష్టి ఇది సందర్భంగా సుబ్రమణ్య స్వామి ఆలయంలో సోమవారం నాడు సుబ్రహ్మణ్య హోమం వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ప్రత్యేక అభిషేకాలు సుబ్రమణ్య స్వామి హోమాలు నిర్వహించారు […] The post ప్రత్యేక పూజలు appeared first on Visalaandhra .
లారీ, బస్సు ఢీ.. ఒకరు మృతి – 20 మందికి గాయాలు
లారీ, బస్సు ఢీ.. ఒకరు మృతి – 20 మందికి గాయాలు (అవుకు
శివనామస్మరణలతో మరోమ్రోగిన శివాలయాలు విశాలాంధ్ర – సీతానగరం: కార్తీక మాసం పరమ పవిత్రం హరి హరులకెంతో ప్రీతికరం అని పురాణాలు చెపుతున్నాయి. అందుకే ఈ మాసంలో శివునికి అత్యంత ప్రీతికరమైన సోమవారాల్లో శైవాలయాలు భక్తులతో పోటెత్తాయి. శివనామస్మరణంతో మారుమ్రోగాయి. సంవత్సరములో వచ్చే అన్ని నెలల్లోకి కార్తీక మాసం అత్యంత పవిత్రమైనది. అందున సోమవారం ఎంతో ప్రాసత్యం సంతరించుకుంది. వేకువ జామున బ్రహ్మ ముహూర్తాన పుణ్యస్నానాలు చేసి శివ ధ్యానంతో పరమశివుడి అనుగ్రహం కోసం పంచామృతాలు, గంగాజలం, తేనె, […] The post శివనామస్మరణలతో appeared first on Visalaandhra .
Naidu’s Vision: Transforming Andhra Pradesh into India’s Gateway for Trade and Transport
Chief Minister Chandrababu Naidu has set an ambitious target to make Andhra Pradesh the logistics capital of India. Chairing a high-level review meeting at the Secretariat on Monday, he directed railway authorities to fast-track projects worth ₹33,630 crore that are currently under development across the State. These projects aim to strengthen connectivity between major ports, […] The post Naidu’s Vision: Transforming Andhra Pradesh into India’s Gateway for Trade and Transport appeared first on Telugu360 .
విశాలాంధ్ర – అనపర్తి : ఆరుగాలం పండించిన పంట చేతికి అందొస్తుందనుకున్న సమయం లో ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తాను వర్షాలు వల్ల, ఈదురు గాలుల వల్ల అనపర్తి మండలంలోని వరి పొలాలు నేలనంటాయి. సోమవారం ఉదయం నుండే మొంథా తుఫాను ప్రభావం అనపర్తి లో కనిపించింది. ఈ వర్షాల కు ఈదురు గాలులు తోడు అవ్వడంతో వరి చేలు నేలనంటాయి. చేతికంది వచ్చిన పంట ఇలా నేలపాలు కావడంతో రైతులు గగ్గోలు పెడుతున్నారు. మండలంలో […] The post వర్షాలతో నేలకొరిగిన వరి చేను appeared first on Visalaandhra .
హీరో నాగ శౌర్య పూర్తి యాక్షన్ ఎంటర్టైనర్ బ్యాడ్ బాయ్ కార్తీక్లో పవర్ ఫుల్ పాత్రలో ప్రేక్షకులను థ్రిల్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. నూతన దర్శకుడు రామ్ దేసినా (రమేష్) దర్శకత్వంలో శ్రీ వైష్ణవి ఫిలిమ్స్ బ్యానర్పై శ్రీనివాసరావు చింతలపూడి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇప్పటివరకు విడుదలైన పాటలు సూపర్ హిట్ అయ్యాయి. టీజర్ కు అద్భుతమైన స్పందన వచ్చింది. తాజాగా అందమైన ఫిగరు నువ్వా సాంగ్ రిలీజ్ చేశారు మేక ర్స్. ఈ పాటను హారిస్ జయరాజ్ రొమాంటిక్ ఫుట్ ట్యాపింగ్ నెంబర్ గా కంపోజ్ చేశారు. కృష్ణకాంత్ ఆకట్టుకునే లిరిక్స్ రాశారు. సాంగ్లో నాగ శౌర్య, విధి కెమిస్ట్రీ అదిరిపోయింది. ఈ సాంగ్కి సోషల్ మీడియాలో అద్భుతమైన స్పందన వస్తోంది. ఈ చిత్రంలో సముద్రఖని, సీనియర్ నరేష్, సాయికుమార్, వెన్నెల కిషోర్, మైమ్ గోపి, శ్రీదేవి విజయ్ కుమార్, వెన్నెల కిషోర్ వంటి ప్రముఖ తారాగణం కీలక పాత్రలు పోషిస్తున్నారు.
ప్రభుత్వ భూమి అన్యాక్రాంతం పై చర్యలు తీసుకోండి …..జిల్లా బిజెపి అధ్యక్షులు ఫిక్కీ నాగేంద్ర విశాలాంధ్ర– తాళ్లపూడి : ప్రభుత్వ భూమి ని ప్రజా ప్రయోజనాలకు కాకుండా అన్యమత ప్రచార సంఘాలకు కట్టబెడితే సహించేది లేదని జిల్లా బిజెపి అధ్యక్షులు ఫిక్కీ నాగేంద్ర, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పరిమి రాధ హెచ్చరించారు. తాళ్లపూడి మండల బిజెపి అధ్యక్షులు రామకృష్ణ పిలుపు మేరకు సోమవారం జిల్లా స్థాయి బిజెపి నాయకులు తాళ్లపూడి మండలం పోచవరం గ్రామానికి విచ్చేసారు. ఈ […] The post ప్రభుత్వ భూమి అన్యాక్రాంతం appeared first on Visalaandhra .
ఒంగోలులో మొంథా తాకిడి .. జిల్లాలో వర్షం జోరు
ఒంగోలులో మొంథా తాకిడి .. జిల్లాలో వర్షం జోరు (ఆంధ్ర ప్రభ, ఒంగోలు
ఉద్యానవన పంటల జాగ్రత్తల పై రైతులకు అవగాహన విశాలాంధ్ర – సీతానగరం: ఉద్యానవన పంటల రైతులు తుపాన్ ప్రభావంతో తీసుకోవలసిన జాగ్రత్తలు పై క్షేత్ర స్థాయిలో రైతులకు అవగాహన కల్పించిన ఉద్యానవన శాఖ అధికారిని పి రిని. సోమవారం మండలంలో మిర్తిపాడు, ఉండేశ్వరపురం, సీతానగరం గ్రామాల్లో ఉద్యానవన పంటలు వ్యవసాయ క్షేత్రాలలో పర్యటించారు. ఈ సందర్భంగా రిని మాట్లాడుతూ మండల వ్యాప్తంగా 2227 ఎకరాల్లో ఉద్యానవన పంటలు అయిన ప్రధానంగా అరటి, కూరగాయలు 700 ఎకరాల సాగు […] The post పంటల జాగ్రత్తల పై appeared first on Visalaandhra .
కర్నూలు జిల్లాలో వాగులు, వంకలు పరవళ్లు
కర్నూలు జిల్లాలో వాగులు, వంకలు పరవళ్లు (కర్నూలు, ఆంధ్రప్రభ బ్యూరో) : కర్నూలు
19 వాహనాలు బైక్ ను తప్పించాయి! #kurnoolbusaccident #firetragedy #roadsafety #kurnool
మాజీ మంత్రి హరీష్ రావు ఇంట్లో విషాదం..
మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు ఇంట్లో విషాదం నెలకొంది. హరీష్ రావు తండ్రి సత్యనారాయణ రావు కన్నుమూశారు. వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న సత్యనారాయణ మంగళవారం ఉదయం హైదరాబాద్ నివాసంలో తుదిశ్వాస విడిచారు. సత్యనారాయణ రావు మృతి పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బిఆర్ఎస్ అధినేత కెసిఆర్,కెటిఆర్, పలువురు బిఆర్ఎస్, నాయకులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. హరీష్ రావు కుటుంబానికి సిఎం రేవంత్ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. సత్యనారాయణ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నానని పేర్కొన్నారు. ఇప్పటికే హరీష్ రావు నివాసానికి చేరుకున్న కెటిఆర్..సత్యనారాయణ భౌతికకాయానికి నివాళులర్పించారు. ఆయనతోపాటు పలువురు బిఆర్ఎస్ నేతలు హరీష్ రావు ఇంటికి చేరుకుంటున్నారు. కాగా, హరీష్ రావుకు పితృవియోగం నేపథ్యంలో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో బిఆర్ఎస్ ప్రచార కార్యక్రమాలు రద్దు చేస్తున్నట్లు కెటిఆర్ తెలిపారు. సాయంత్రం హైదరాబాద్ ఫిల్మ్ నగర్లోని మహాప్రస్థానంలో సత్యనారాయణ రావు అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
ఆలయాల అభివృద్దే లక్ష్యంగా పని చేస్తున్నాం భాజపా నాయకుడు కంబాల శ్రీనివాసరావు విశాలాంధ్ర – సీతానగరం : ముగ్గుళ్ళ గ్రామంలో గల గోదావరి మాత ఆలయంకు ఐరన్ గ్రిల్ ఏర్పాటుకు 63వేల రూపాయలు విరాళం అందించిన విశ్వహిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు, బీజేపీ నాయకులు కంబాల శ్రీనివాసరావు. సోమవారం ముగ్గుళ్ళ గ్రామ పంచాయతీ పరిధిలో గల గోదావరి మాత అన్న సమారాధన కార్యక్రమంలో కంబాల శ్రీనివాసరావు హాజరయ్యారు. దీనిలో భాగంగా ఆలయ కమిటీ సభ్యులు కంబాల […] The post ఆలయాల అభివృద్దే లక్ష్యం appeared first on Visalaandhra .
‘12ఎ రైల్వే కాలనీ’ వచ్చేది అప్పుడే
అల్లరి నరేష్ నటించిన యూనిక్ థ్రిల్లర్ ‘12ఎ రైల్వే కాలనీ’ ఇప్పటికే నిర్మాణం పూర్తి చేసుకుంది. పొలిమేర, పొలిమేర 2 చిత్రాలతో గుర్తింపు తెచుకున్న డాక్టర్ అనిల్ విశ్వనాథ్ ఈ చిత్రానికి షోరన్నర్గా వ్యవహరిస్తూనే కథ, స్క్రీన్ప్లే, డైలాగ్స్ అందిస్తున్నారు. ప్రతిష్టాత్మక శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్పై పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా చిట్టూరి నిర్మించిన ఈ చిత్రంతో నాని కాసరగడ్డ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఆయనే ఎడిటర్. ఈ చిత్రం విడుదల తేదీని మేకర్స్ ప్రకటించారు. 12ఎ రైల్వే కాలనీ నవంబర్ 21న ప్రపంచవ్యాప్తంగా బిగ్ స్క్రీన్లలోకి రానుంది. రిలీజ్ డేట్ పోస్టర్లో అల్లరి నరేష్ ఎనర్జిటిక్ డ్యాన్స్ ఫోజ్ లో డ్యాన్సర్స్ గ్రూప్ తో కలిసి కనిపిస్తున్నారు. మేకర్స్ విడుదల చేసిన స్పెషల్ వీడియో ఆకట్టుకుంది. అల్లరి నరేష్ ఈ చిత్రంలో డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రను పోషిస్తున్నారు. పొలిమేర సిరీస్లో ఆకట్టుకున్న డాక్టర్ కామాక్షి భాస్కర్ల ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తున్నారు. సాయి కుమార్, వైవా హర్ష, గెటప్ శ్రీను, సద్దాం, జీవన్ కుమార్, గగన్ విహారి, అనిష్ కురువిల్లా, మధుమణి కీలక పాత్రలు పోషించారు.
మాతృత్వ వందనం.. అందుకోండి సాయం
జిల్లా వ్యాప్తంగా 1556 అంగనవాడి కేంద్రాల పరిధిలో సుమారు రెండువేల మంది గర్భిణుల నమోదు. విశాలాంధ్ర – కొవ్వూరు : ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలను ప్రోత్సహించేందుకు పేద మహిళలను ఆర్థికంగా ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సాయం అందిస్తోంది. ప్రధానమంత్రి మాతృత్వ వందన యోజన లో భాగంగా తొలి శిశువు ప్రసవానికి రూ 5000, రెండో కాన్పులో ఆడ శిశువు జన్మిస్తే రూ 6000 అందజేస్తారు ఈ నమోదు ప్రక్రియ చురుగ్గా సాగుతోంది. అర్హులైన వారి వివరాలు […] The post మాతృత్వ వందనం.. అందుకోండి సాయం appeared first on Visalaandhra .
తీవ్ర తుపానుగా బలపడిన మొంథా.. విరుచుకుపడుతున్న ఈదురుగాలులు
న్యూఢిల్లీ: ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన మొంథా సైక్లోన్ తీవ్ర తుపానుగా బలపడింది. ఈ తుఫాను ఇవాళ తీరాన్ని తాకనుండటంతో ఆంధ్రప్రదేశ్, ఒడిశా, తమిళనాడు రాష్ట్రాల్లో హై అలర్ట్ ప్రకటించారు. తుఫాను ప్రభావంతో ఇప్పటికే పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వాలు అధికారులను అప్రమత్తం చేశాయి. ప్రజల్లో ఇళ్ల నుంచి బయటకు రావొద్దని హెచ్చరించారు. ముఖ్యంగా ఈ తుఫానుతో ఎపికి ముప్పు పొంచి ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. తీరం వెంబడి బలమైన ఈదురు గాలులు ప్రారంభమయ్యాయి. గంటకు 60 నుంచి 70 కిలో మీటర్ల వేగంతో ఈదురు గాలులు విరుచుకుపడుతున్నాయి. సముద్రం తీవ్ర అల్లకల్లోలంగా మారింది. 8 నుంచి10 అడుగుల ఎత్తు వరకు అలలు ఎగిసిపడుతున్నాయి. విశాఖలో భీకర గాలులతో కుండపోత వర్షం పడుతోంది. ఇక, నెల్లూరు నుండి శ్రీకాకుళం వరకు ఆంధ్ర తీరం వెంబడి సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని, మంగళవారం ఉదయం తుఫానుగా బలపడటంతో 2 నుండి 4.7 మీటర్ల ఎత్తులో అలలు ఎగసిపడే అవకాశం ఉందని IMD అధికారులు హెచ్చరించారు. తీరప్రాంత ఆంధ్రప్రదేశ్లోని చాలా ప్రాంతాలలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని IMD అంచనా వేసింది. అయితే కొన్ని ప్రాంతాలలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. మరోవైపు, తెలంగాణపై మొంథా తుఫాన్ ఎఫెక్ట్ పడి అకాశం ఉండటంతో మూడు జిల్లాలకు అధికారులు ఆరెంజ్ అలర్ట్, 21 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు జిల్లాలకు భారీ వర్ష సూచన చేశారు.
Montha Cyclone : మొంథా తుపాను కు ఈ పేరు ఎలా వచ్చిందంటే?
మొంథా తుపాను తీవ్రంగా ఆంధ్రప్రదేశ్ పై చూపుతుందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేశారు.
ഫാക്ട് ചെക്ക്: വാട്സ്ആപ്പിന് പുതിയ നിയമങ്ങൾ? പ്രചാരണം വ്യാജം
വാട്സ്ആപ്പ് സന്ദേശങ്ങളും കോളുകളും സർക്കാർ നിരീക്ഷിക്കുമെന്നും റെക്കോർഡ് ചെയ്യുമെന്നും രാഷ്ട്രീയ സന്ദേശങ്ങൾക്കെതിരെ നടപടിയെടുക്കുമെന്നാണ് പ്രചാരണം
మియాపూర్లో దొంగల బెడద #thieves #theft #hyderabadnews #telugupost #viralvideo #latestnews
మాస్ విందుకి హామీ ఇచ్చేలా ట్రైలర్
మాస్ మహారాజా రవితేజ అభిమానులతో పాటు అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ’మాస్ జతర’ సినిమా ట్రైలర్ ఎట్టకేలకు విడుదలైంది. రవితేజ నుండి అభిమానులు, ప్రేక్షకులు ఆశించే అసలుసిసలైన మాస్ వేడుకలా ఈ ట్రైలర్ ఉంది. రైల్వే పోలీస్ అధికారిగా రవితేజ తనదైన శైలిలో ఒదిగిపోయిన తీరు కట్టిపడేసింది. రవితేజ అంటేనే ఉత్సాహంతో తెర వెలిగిపోతుంది. ఆ ఉత్సాహం ’మాస్ జతర’ ట్రైలర్ లో అడుగడుగునా కనిపించింది. భారీ యాక్షన్ సన్నివేశాలు, అదిరిపోయే పంచ్ డైలాగ్లతో మాస్ మహారాజా అభిమానులు కోరుకునే మాస్ విందులా ఈ ట్రైలర్ ను మలిచారు. కథానాయకుడు, ప్రతినాయకుడు మధ్య ఉత్కంఠభరితమైన సంఘర్షణ నేపథ్యంలో ట్రైలర్ ను రూపొందిన తీరు ఆకట్టుకుంది. వాణిజ్య అంశాలతో నిండిన పూర్తి స్థాయి వినోదాత్మక చిత్రానికి హామీ ఇచ్చేలా ’మాస్ జతర’ ట్రైలర్ ఉంది. నవీన్ చంద్ర మరోసారి శక్తివంతమైన ప్రతినాయక పాత్రలో మెరిసి, రవితేజను ఢీకొట్టే పాత్రలో మెప్పించారు. ట్రైలర్ కు మరింత ఆకర్షణ మరియు తాజాదనాన్ని జోడిస్తూ, కథానాయిక శ్రీలీల తెరపై ఎంతో అందంగా కనిపించారు. ఇప్పటికే పాటలతో ప్రేక్షకుల మనసు దోచుకున్న సంగీత దర్శకుడు భీమ్స్ సిసిరోలియో, తన నేపథ్య సంగీతంతో ట్రైలర్ ను మరో స్థాయికి తీసుకెళ్ళారు. తెలుగులో ఎన్నో విజయవంతమైన చిత్రాలకు రచయితగా పనిచేసిన భాను భోగవరపు, ’మాస్ జాతర’ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ప్రేక్షకులకు పూర్తి స్థాయి మాస్ విందుని అందించడానికి అక్టోబర్ 31న ’మాస్ జాతర’ చిత్రం ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో అడుగుపెట్టనుంది.
అయ్యప్ప స్వాముల పడిపూజ కార్యక్రమంలో పాల్గొన్న కంబాల
_పడిపూజకు 25,000 వేలు రూపాయలు విరాళం_ విశాలాంధ్ర – కోరుకొండ : కోరుకొండ గ్రామంలోని శ్రీ రుక్మిణి సమేత పాండు రంగస్వామి ఆలయం వద్ద ఆదివారం రాత్రి నిర్వహించిన అయ్యప్ప స్వాముల పడిపూజ కార్యక్రమంలో విశ్వహిందూ ధర్మపరిరక్షణ రామసేన అధ్యక్షులు, భారతీయ జనతా పార్టీ నాయకులు కంబాల శ్రీనివాసరావు పాల్గొన్నారు. తొలిత అయ్యప్ప స్వాములు, గ్రామస్తులు కంబాల శ్రీనివాసరావుకి ఘన స్వాగతం పలికి, పూలమాలలతో సత్కరించారు. పడిపూజ కార్యక్రమానికి కంబాల శ్రీనివాసరావు 25,000 వేలు రూపాయలు విరాళం […] The post అయ్యప్ప స్వాముల పడిపూజ కార్యక్రమంలో పాల్గొన్న కంబాల appeared first on Visalaandhra .
India : నేటి నుంచి ఎస్ఐఆర్ ప్రారంభం
నేటి నుంచి దేశంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ప్రారంభం కానుంది.
కడియపులంకలో వెల్లివిరిసిన ఆధ్యాత్మికత
విశాలాంధ్ర – కడియం : కడియం మండలం, కడియపులంక గ్రామంలో ఆదివారం ఆధ్యాత్మికత వెల్లివిరిసింది. శ్రీ లక్ష్మీ గణపతి హోమం, శ్రీ స్వామి అయ్యప్ప లక్ష బిల్వార్చన, పడి పూజా మహోత్సవం తదితర ఆధ్యాత్మిక కార్యక్రమాలను శ్రీ సత్యదేవా నర్సరీ యువరైతు పుల్లా రాజశేఖర్ స్వామి తన మొదటి శబరిమల యాత్ర సందర్భంగా, పుల్లా ఆంజనేయులు కుటుంబ సభ్యులు ఘనంగా నిర్వహించారు. ప్రముఖ ఆధ్యాత్మికవేత్త తాడాల వీర వెంకటరావు గురుస్వామి ఆధ్వర్యంలో, సత్తి వెంకటగిరి గురుస్వామి పర్యవేక్షణలో […] The post కడియపులంకలో వెల్లివిరిసిన ఆధ్యాత్మికత appeared first on Visalaandhra .
ಫ್ಯಾಕ್ಟ್ಚೆಕ್: ಫೆರಾರಿ ಕಾರಿನ ಮೇಲೆ ಗೂಳಿಯೊಂದು ಹಾರಿದೆ ಎಂದು ಎಐ ವಿಡಿಯೋ ಹಂಚಿಕೆ
ಫೆರಾರಿ ಕಾರಿನ ಮೇಲೆ ಗೂಳಿಯೊಂದು ಹಾರಿದೆ ಎಂದು ಎಐ ವಿಡಿಯೋ ಹಂಚಿಕೆ
Revanth Reddy : నేడు యూసఫ్ గూడకు రేవంత్ రెడ్డి
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు హైదరాబాద్ నగరంలో పర్యటించనున్నారు.
Montha Cyclone : మరికొద్ది గంటలు పాటు టెన్షన్.. మొంథా ఎలా దెబ్బతీస్తుందో?
మొంథా తుపాను మరింత బలపడి ఆంధ్రప్రదేశ్ వైపునకు దూసుకు వస్తుంది. సముద్రం ఇప్పటికే అల్లకల్లోంగా మారింది
జమ్మూలో 5 కిలోల హెరాయిన్ ను జారవిడిచిన పాక్ డ్రోన్ #pakistandrone #BSFAction #jammukashmir #drugs
Chandrababu : నేటి చంద్రబాబు షెడ్యూల్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేటి షెడ్యూల్ ను అధికారులు విడుదల చేశారు
అల్ ఖైదాతో సంబంధాలు.. పూణే సాఫ్ట్వేర్ ఇంజనీర్ అరెస్టు
పూణే: పాకిస్తాన్లోని అల్ ఖైదా వంటి నిషేధిత సంస్థలతో సంబంధాలున్నాయని మరియు యువతను తీవ్రవాదంలోకి మార్చడంలో పాత్ర ఉందని ఆరోపణలపై మహారాష్ట్ర ఉగ్రవాద నిరోధక దళం (ATS) పూణేలో ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ను అరెస్టు చేసింది. అక్టోబర్ 9న మహారాష్ట్ర యాంటీ-టెర్రరిజం స్క్వాడ్ పలు ప్రాంతాల్లో దాడులు నిర్వహించింది. దీనిలో భాగంగా గత నెల నుండి ATS నిఘాలో ఉన్న గోండ్వా ప్రాంతానికి చెందిన జుబైర్ హంగర్కేకర్ (35) ఇంట్లో దాడులు నిర్వహించింది. జుబైర్ ల్యాప్టాప్తో సహా మొత్తం 19 ల్యాప్టాప్లు, 40 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. వాటిని పరిశీలించగా, నిషేధిత ఉగ్రవాద సంస్థ అల్ ఖైదాకు సంబంధించిన పత్రాలను జుబైర్ హంగర్కేగర్ ల్యాప్టాప్ నుంచి డౌన్లోడ్ చేసుకున్నట్లు తేలింది. జుబైర్ హంగర్గేకర్ను అరెస్టు చేసి ప్రత్యేక UAPA కోర్టులో హాజరుపరిచారు. హంగర్గేకర్ దేశ వ్యతిరేక కార్యకలాపాలలో పాల్గొన్నాడని, మహారాష్ట్రతోపాటు ఇతర నగరాల్లో ఉగ్రవాద దాడులకు ప్రణాళికలు వేస్తున్నాడని పోలీసులు కోర్టుకు తెలిపారు. అలాగే, యువతను తీవ్రవాదంలోకి మళ్ళించేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఆధారాలు లభించాయని పోలీసులు తెలిపారు. దీంతో కోర్టు అతన్ని నవంబర్ 4 వరకు పోలీసు కస్టడీకి పంపింది. అలాగే, చెన్నై నుండి పూణే రైల్వే స్టేషన్కు వచ్చిన జుబైర్ స్నేహితుడిని కూడా పోలీసులు అరెస్టు చేశారు. ప్రస్తుతం ఇద్దరినీ ప్రశ్నిస్తున్నారు.
The India Meteorological Department (IMD) issued a strict warning about the Cyclone Montha across the coastal region of Andhra Pradesh. It is expected to make landfall near Kakinada between Machilipatnam and Kalingapatnam this evening. There would be severe downpour across all the districts of AP. All the theatres across the state are shut for today […] The post Cyclone Impact on AP Theatres appeared first on Telugu360 .

27 C