663cr Ap Projects : స్పీడ్ పెంచండి Andhra Prabha Latest News
663cr Ap Projects : స్పీడ్ పెంచండి Andhra Prabha Latest News
తల్లిని చంపి.. ఇంట్లోనే పాతి పెట్టిన కూతురు..
హైదరాబాద్: కని, పెంచిన తల్లినే కడతేలర్చింది ఓ కసాయి కూతురు. ప్రియుడితో కలిసి ఉండటాన్ని అడ్డుకుందని.. ఈ దారుణానికి ఒడి గట్టంది. తల్లి చపంంపేసి. ఇంట్లోనే పాతిపెట్టేసింది. ఈ దుర్ఘటన నగరంలోని జవహర్నగర్ పరిధిలోని భరత్ నగర్లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అంజు అనే మహిళ అదృశ్యమైంది. దీంతో ఆమె పెద్ద కుమార్తె జవహర్నగర్ పిఎస్లో ఫిర్యాదు చేసింది. కుటుంబసభ్యుల ఫోన్ కాల్స్ విశ్లేషించడంతో పాటు స్థానికులను పోలీసులు విచారించారు. ఈ క్రమంలో తానే తల్లిని హత్య చేసినట్లు చిన్న కుమార్తె ఇషిక అంగీకరించింది. ఆమె ప్రియుడు మౌంటీ రాజ్తో కలిసి ఈ హత్య చేసినట్లు వెల్లడించింది. ప్రియుడితో సహజీవనంపై తల్లి మందలిండంో తో ఆమెను చంపి ఇంట్లోనే పాతిపెట్టింది. దీంతో పోలీసులు ఘటనస్థలికి చేరుకొని మృతదేహాన్న వెలికితీశారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
There are no notable Telugu films releasing on any OTT platform this week. A bunch of English and other language titles are available for streaming over this weekend for the Indian audience across various digital platforms. Here is the streaming list: March 24th: Goat (English): Prime Video How To Make A Killing (English): Prime Video […] The post OTT Releases for this Weekend appeared first on Telugu360 .
ipl2026march |టీమ్ ఇండియాలో భారీ మార్పుల సంకేతాలు
ipl2026march |టీమ్ ఇండియాలో భారీ మార్పుల సంకేతాలు ipl2026march | ఐపీఎల్ ప్రభావం…
22ఎ భూ సమస్యలు పరిష్కరించాలి జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ శ్రీకాకుళం,ఆంధ్రప్రభ
Pawankalyan |త్వరగా కోలుకోవాలి..
Pawankalyan | త్వరగా కోలుకోవాలి.. Pawankalyan | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: మెగా
న్యాయవాద రక్షణ చట్టం ఏర్పాటు పట్ల హర్షం
న్యాయవాద రక్షణ చట్టం ఏర్పాటు పట్ల హర్షం చౌటుప్పల్, ఆంధ్రప్రభ : రాష్ట్ర
ఏటవాలు వంతెన ను పరిశీలించిన కలెక్టర్ హరిత
ఏటవాలు వంతెన ను పరిశీలించిన కలెక్టర్ హరిత జైనూర్, ఆంధ్రప్రభ : కొమరం
కేంద్ర ప్రభుత్వం వాలిడేషన్ యాక్ట్ 2025 ను వెంటనే ఉపసంహారించుకోవాలి
కేంద్ర ప్రభుత్వం వాలిడేషన్ యాక్ట్ 2025 ను వెంటనే ఉపసంహారించుకోవాలి –విశ్రాంత ఉద్యోగుల
కనకదుర్గమ్మకు పుష్పార్చన వైభవం…
కనకదుర్గమ్మకు పుష్పార్చన వైభవం… పుష్పార్చనలో అమ్మవారికి అపూర్వ అలంకారం..వేదఘోషల మధ్య సుగంధ పుష్పాలతో
ఢిల్లీ అసెంబ్లీని పేల్చేస్తామంటూ బెదిరింపులు..
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ అసెంబ్లీకి బాంబు బెదిరింపులు కలకలం రేపాయి. 24 గంటల వ్యవధిలో వరుసగా రెండోసారి బుధవారం ఢిల్లీ శాసనసభకు బాంబు బెదిరింపు వచ్చినట్లు సమాచారం. ముఖ్యమంత్రి రేఖా గుప్తా బడ్జెట్ ప్రవేశపెట్టడానికి కొన్ని గంటల ముందు.. మంగళవారం కూడా శాసనసభకు ఇలాంటి బెదిరింపులే వచ్చాయి. తెల్లవారుజామున అసెంబ్లీ ప్రాంగణంలో బాంబులు అమర్చినట్లు స్పీకర్ అధికారిక ఈమెయిల్ ఐడికి దుండగలు బెదిరింపు ఈమెయిల్ పంపినట్లు తెలుస్తోంది. బెదిరింపుల నేపథ్యంలో భద్రతా సంస్థలు అసెంబ్లీ ప్రాంగణంలో, చుట్టుపక్కల తనిఖీలను ముమ్మరం చేశాయి. డాగ్, బాంబు స్క్వాడ్ బృందాలు, స్థానిక పోలీసులు తనిఖీలు నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. బెదిరింపు ఈమెయిల్ పంపిన వారిని గుర్తించేందుకు సైబర్ నిపుణులు, భద్రతా సంస్థలు సమగ్ర దర్యాప్తును ప్రారంభించాయని వెల్లడించారు.
11వ వార్డులో సీసీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన
11వ వార్డులో సీసీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన యాదగిరిగుట్ట, ఆంధ్రప్రభ : మున్సిపాలిటీ
Sharwanand’s Bhogi: Netflix Deal Sealed ?
Young actor Sharwanand bounced back with Nari Nari Naduma Murari which was released during Sankranthi. His upcoming film Biker is high on expectations and the trailer left everyone amazed because of the high technical standards. The film releases on April 3rd in theatres and all the deals for the film are closed. Sharwanand is currently […] The post Sharwanand’s Bhogi: Netflix Deal Sealed ? appeared first on Telugu360 .
anusha-project |శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవానికి సిద్ధం…
anusha-project | శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవానికి సిద్ధం… అనూష ప్రాజెక్ట్స్ నిర్వాణలో
రాష్ట్రంలో ఎక్కడా పెట్రోల్, డీజిల్ కొరత లేదు..
రాష్ట్రంలో ఎక్కడా పెట్రోల్, డీజిల్ కొరత లేదు.. వదంతులను నమ్మవద్దుసివిల్ సప్లై కమిషనర్
పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేసిన సబ్ కలెక్టర్
పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేసిన సబ్ కలెక్టర్ రుద్రూర్, ఆంధ్రప్రభ : బోధన్
Video: Dr Rajasekhar Exclusive Interview
The post Video: Dr Rajasekhar Exclusive Interview appeared first on Telugu360 .
ట్రాన్స్జండర్ల సమాజానికి న్యాయం చేయాలి…
ట్రాన్స్జండర్ల సమాజానికి న్యాయం చేయాలి… వారి జీవనస్థితి మెరుగుపరచండి…పార్లమెంట్లో గళమెత్తిన ఎంపీ డాక్టర్
నా అనుచరుడిని నడిరోడ్డుపై నరికితే రేవంత్ స్పందించలేదు... అవమానాలతోనే రాజీనామా: జీవన్ రెడ్డి
జగిత్యాల: మాజీ మంత్రి, ఎంఎల్సి జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. బుధవారం తన అనుచరులతో జీవన్ రెడ్డి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవి చేపట్టి నుంచి అవమానాలతోనే గడిచిపోయిందని తెలిపారు. తన అనుచరుడు గంగారెడ్డిని నడి రోడ్డుపై నరికి చంపితే కాంగ్రెస్ అధిష్టానం, సిఎం రేవంత్ రెడ్డి స్పందించలేదని విమర్శలు గుప్పించారు. మృతుడి కుటుంబాన్ని పరామర్శించకపోవడంతో పాటు భరోసా కూడా కల్పించలేదని మండిపడ్డారు. ఆ కుటుంబాన్ని చూసినప్పుడల్లా బాధ తన్నుకు వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ కుటుంబం కోసం తాను ఎంఎల్సిగా రోడెక్కాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. ఎంతకాలం అవమానాలు బరించాలని జీవన్ రెడ్డి నిలదీశారు. గత రెండు సంవత్సరాల నుంచి ప్రభుత్వం కానీ, పార్టీ కానీ తనకు అండగా లేదని తనకు గౌరవం కావాలన్నారు. కాంగ్రెస్ కార్యకర్తల శ్రమతోనే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారని, కాంగ్రెస్ పార్టీలో పరిస్థితులపై 2024లోనే అధిష్టానానికి లేఖ రాశానని గుర్తు చేశారు. టిపిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ ఇచ్చిన హామీ ఏమైందని ప్రశ్నించారు. తనకు పోరాటం కొత్త కాదు అని, రేవంత్ రెడ్డిపై పోరాటం చేస్తానని స్పష్టం చేశారు. జగిత్యాలలో కాంగ్రెస్ కార్యకర్తలు, అనుచరుల అండదండలతోనే ఈ స్థాయికి ఎదిగానని, జగిత్యాలలో జరిగిన అభివృద్ధి కొడంగల్లో కూడా జరగలేదని ధ్వజమెత్తారు.
YSRCP |ధరల పెరుగుదలపై చంద్రబాబుపై విమర్శలు
YSRCP | ధరల పెరుగుదలపై చంద్రబాబుపై విమర్శలు YSRCP | ఆంధ్రప్రభ, వెబ్
2019repeat |ప్రధాని చెప్పిందేంటి? ప్రచారం జరుగుతున్నదేంటి?
2019repeat | ప్రధాని చెప్పిందేంటి? ప్రచారం జరుగుతున్నదేంటి? 2019repeat | పశ్చిమాసియా యుద్ధం
ఎండల తీవ్రతపై అప్రమత్తం… పాఠశాలలకు జిల్లావిద్యాశాఖాధికారి కీలక ఆదేశాలు నిజామాబాద్ స్పోర్ట్స్, (ఆంధ్రప్రభ):
మంచినీటి నివారణకు చర్యలు క్షేత్రస్థాయిలో పరిశీలన..
మంచినీటి నివారణకు చర్యలు క్షేత్రస్థాయిలో పరిశీలన.. జుక్కల్ (కామారెడ్డి) ,ఆంధ్రప్రభ: ఆర్డబ్ల్యూఎస్ శాఖ
పెన్షనర్ల సమస్యలు పరిష్కరించాలని నిరసన..
పెన్షనర్ల సమస్యలు పరిష్కరించాలని నిరసన.. బోధన్, ఆంధ్ర ప్రభ : పెన్షనర్ల హక్కులు
శాంతి చర్చలతో మాకు సంబంధం లేదు..:ఇజ్రాయెల్
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలను తగ్గించేందుకు అమెరికా చేస్తున్న శాంతి ప్రయత్నాలకు ఇజ్రాయెల్ గట్టి షాకిచ్చింది. ఇరాన్తో అమెరికా జరుపుతున్న చర్చలతో తమకు ఎలాంటి సంబంధం లేదని, ఆ దేశంపై తమ సైనిక దాడులు కొనసాగిస్తామని స్పష్టం చేసింది. తమ దేశ భద్రతకు ఇరాన్, దాని అనుబంధ సంస్థల నుంచి ముప్పు పొంచి ఉన్నంత కాలం ఈ వైఖరి మారదని తేల్చి చెప్పింది.ఇటీవల ఇరాన్ నూతన సుప్రీం లీడర్గా బాధ్యతలు చేపట్టిన మొజ్తబా ఖమేనీ శాంతి దిశగా మొగ్గు చూపుతున్నారనే […] The post శాంతి చర్చలతో మాకు సంబంధం లేదు..:ఇజ్రాయెల్ appeared first on Visalaandhra .
తిరుపతి హోటల్లో దొంగల హంగామా వంట మాస్టర్పై దాడి... #Tirupati #CrimeNews #HotelTheft #CCTV
ఎల్పీజీ రీఫిల్ నిబంధనల్లో మార్పులు లేవు..
బుకింగ్పై వదంతులు నమ్మొద్దు: పెట్రోలియం శాఖఎల్పీజీ గ్యాస్ సిలిండర్ రీఫిల్ బుకింగ్ గడువును మార్చారంటూ వస్తున్న వార్తలను కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. ఇవి పూర్తిగా నిరాధారమైన, తప్పుదోవ పట్టించే కథనాలని స్పష్టం చేసింది. ఎల్పీజీ కనెక్షన్లకు సంబంధించి రీఫిల్ బుకింగ్ నిబంధనల్లో ఎలాంటి మార్పులు చేయలేదని కేంద్ర పెట్రోలియం, సహజవాయువు మంత్రిత్వ శాఖ బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది.కొన్ని మీడియా సంస్థలు, సోషల్ మీడియాలో ప్రధాన్ మంత్రి ఉజ్వల యోజన లబ్ధిదారులకు 45 రోజులు, ఇతరులకు […] The post ఎల్పీజీ రీఫిల్ నిబంధనల్లో మార్పులు లేవు.. appeared first on Visalaandhra .
అమెరికాలో గోల్డ్ మోసం... హైదరాబాద్కు చెందిన వ్యక్తిపై కేసు #GoldScam #USCrime #Hyderabad #FraudCase
పెన్షనర్లకు తీవ్ర నష్టం కలిగించే పెన్షన్ వ్యాలిడిషన్ చట్టాన్ని రద్దు చేయాలి
పెన్షనర్ల సంఘం మండల అధ్యక్షుడు పాలవరపు సంతోష్ తుంగతుర్తి మార్చి 25(జనం సాక్షి) కేంద్ర ప్రభుత్వం పెన్షనర్లకు తీవ్ర నష్టాన్ని కలిగించే …
Janasena : రగులుతున్న క్యాడర్.. నలిగిపోతున్న లీడర్
జనసేన ఎమ్మెల్యేల్లో అసంతృప్తి ఉంది. ఇప్పుడిప్పుడే వారు బయట పడుతున్నారు
ఆలయంలో రచ్చ రవి సందడి.. వరంగల్, ఆంధ్రప్రభ : వరంగల్ నగరంలోని భద్రకాళి
గురుకుల కళాశాలలోమెగా ప్లేస్మెంట్ డ్రైవ్ లో ఉద్యోగాలు పొందిన విద్యార్థులు
వరంగల్ ఈస్ట్, మార్చ్ 25 (జనం సాక్షి)టీజీఎస్ డబ్ల్యూ ఆర్ డి సి వరంగల్ ఈస్ట్ కాలేజీ నందు నిర్మాన్ సంస్థ ఆధ్వర్యంలో ఈరోజు మెగా ప్లేస్మెంట్ …
రాధా కృష్ణ స్వామి విగ్రహ ప్రతిష్ట
కౌటాల జనం సాక్షి..మండలంలోని తాటిపల్లి గ్రామ పం చాయతీ పరిధిలోని గోవర్హెట్టి గ్రామంలో శ్రీరాధాకృష్ణ ఆలయంలో శ్రీ రాధాకృష్ణ స్వామి విగ్రహ ప్రాణ ప్రతిష్టాపన కార్యక్రమాన్ని గ్రామస్తులు …
Resignation |చంద్రబాబు, కేసీఆర్ పై పోరాటం చేశా…
Resignation | చంద్రబాబు, కేసీఆర్ పై పోరాటం చేశా… Resignation | ఆంధ్రప్రభ,
ప్రమాదంలో గాయపడిన టీడీపీ నేతకు పరామర్శ..
ప్రమాదంలో గాయపడిన టీడీపీ నేతకు పరామర్శ.. శ్రీరామ్ కుటుంబాన్ని కలిసి ధైర్యం చెప్పిన
బిఆర్ఎస్ పార్టీ లోకి బారి చేరికలు….
బిఆర్ఎస్ పార్టీ లోకి బారి చేరికలు…. డిసిసిబి మాజీ చైర్మన్ గొంగిడి మహేందర్
చెవుల్లో పూలతో నిరసన.. జాబ్ క్యాలెండర్పై నిరుద్యోగుల ఆగ్రహం.నామమాత్రపు క్యాలెండర్ వద్దు.. .పూర్తి
డీజిల్ పెట్రోల్ కోసం అవస్థలు: బంకుల్లో బారులు తీరీన ప్రజలు
మిడ్జిల్. మార్చి 25: (జనం సాక్షి)పెట్రోలు డీజిల్ పై వస్తున్న కొరత వార్తలకు ప్రజలు అవస్థలు పడుతున్నారు. బుధవారం మండల కేంద్రంలోని పెట్రోల్ బంకులలో పెట్రోలు డీజిల్ …
సీనియర్ న్యాయవాది అకాల మరణం… కాపు నాయకుడి మృతి బాధాకరం : దేవినేని
పెట్రోల్, డీజిల్ కొరత లేదు... ఇతర దేశాలకు భారత్ ఎగుమతి చేస్తోంది: బిపిసిఎల్
హైదరాబాద్: భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ కీలక ప్రకటన విడుదల చేసింది. పెట్రోల్, డీజిల్ కొరత వదంతులు పూర్తిగా నిరాధారమైనవని బిపిసిఎల్ తెలిపింది. భారత్లో ఇంధన నిల్వలు సరిపడా ఉన్నాయని, బిపిసిఎల్ పూర్తిస్థాయిలో పనిచేస్తోందన్నారు. దేశమంతా ఇంధన సరఫరా నడుస్తోందని, దేశంలో ఇంధనం కొరత అంటూ పుకార్లు వస్తున్నాయని, కొన్ని ప్రాంతాల్లో పెట్రోల్, డీజిల్ కొరత ఉందనే ప్రచారంలో ఏమాత్రం నిజం లేదని, ఇవన్నీ కేవలం పుకార్లు మాత్రమేనని తెలియజేశారు. భారతదేశంలో ఇంధన కొరత లేదని, వాస్తవానికి, భారత్ పెట్రోల్, డీజిల్ను ఇతర దేశాలకు ఎగుమతి చేస్తోందని, ముడి చమురు, పెట్రోల్, డీజిల్, విమాన ఇంధనం తగినంత నిల్వలు ఉన్నాయని, సరఫరా వ్యవస్థలో ఎలాంటి అభ్యంతరాలు లేవు అని, భారత్ పెట్రోలియం సంస్థ పూర్తి స్థాయిలో పనిచేస్తోందని, అంతరాయం లేని సరఫరాను అందించడానికి తాము కట్టుబడి ఉన్నామని బిపిసిఎల్ ప్రకటించింది. ప్రజలు భయాందోళనతో అనవసరంగా ఇంధనాన్ని నిల్వ చేయవద్దని, పెట్రోల్ బంకుల్లో ఇంధనం అందుబాటులో ఉందన్నారు.
జన్నారంలో విధుల్లో నిర్లక్ష్యం..
జన్నారంలో విధుల్లో నిర్లక్ష్యం.. ఇద్దరు అటవీ అధికారుల సస్పెన్షన్.. జన్నారం, ఆంధ్రప్రభ :
పలమనేరు అసెంబ్లీ మహిళలకు రిజర్వ్ ?
పలమనేరు అసెంబ్లీ మహిళలకు రిజర్వ్ ? ప్రశ్నార్థకంగా మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్..! #ChickenShops #Telangana #BusinessNews #Retail #Shutdown
Breaking : సిలిండర్ బుకింగ్ నిబంధనలు మార్చలేదు
సిలిండర్ బుకింగ్ నిబంధనను మార్చలేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది
Andhra Pradesh Moves Ahead with Major Ward Reorganisation Across Urban Local Bodies
Andhra Pradesh has taken a decisive step towards restructuring urban governance with a statewide redivision of wards and divisions. The move is aimed at aligning local representation with population growth and ensuring better administrative efficiency across cities and towns. The state government has formally approved the exercise and issued detailed orders to implement the changes. […] The post Andhra Pradesh Moves Ahead with Major Ward Reorganisation Across Urban Local Bodies appeared first on Telugu360 .
Allu Arjun and Aditya Dhar: PR Strategy or Pan-Indian Plan?
Days after Dhurandhar: The Revenge emerged as an industry hit, there are publications across national media that Dhurandhar director Aditya Dhar will soon work with Icon Star Allu Arjun. The predictions are quite early as Aditya Dhar is one director who is never in a hurry. The collaboration of Allu Arjun and Aditya Dhar is […] The post Allu Arjun and Aditya Dhar: PR Strategy or Pan-Indian Plan? appeared first on Telugu360 .
వికారాబాద్ లో సుగుణ స్టీల్ ఫ్యాక్టరీలో భారీ పేలుడు... పలువురికి గాయాలు
పరిగి: వికారాబాద్ జిల్లా పరిగి మండలం లక్ష్మీదేవిపల్లి సమీపంలోని సుగుణ స్టీల్ ఫ్యాక్టరీలో భారీ పేలుడు సంభవించింది. ఫ్యాక్టరీలోని బట్టి ఒక్కసారిగా పేలడంతో పెద్ద ఎత్తున మంటలు ఎగసిపడ్డాయి. ప్రమాదం జరిగిన వెంటనే ఫ్యాక్టరీ పరిసరాల్లో దట్టమైన పొగ కమ్ముకోవడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఈ పేలుడు ధాటికి లోపల పనిచేస్తున్న పలువురు కార్మికులకు తీవ్ర గాయాలైనట్లు సమాచారం అందుతోంది. అయితే, ఈ ప్రమాదం పై కంపెనీ యాజమాన్యం ఎలాంటి సమాచారం ఇవ్వడం లేదు. భారీ పేలుడు జరిగినా కూడా కేవలం లారీ టైర్ పేలిందని చెబుతూ కంపెనీ ప్రతినిధులు బుకాయిస్తున్నారు. అసలు ఏం జరిగిందో తెలుసుకునేందుకు లోపలికి అనుమతించకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. గాయపడిన కార్మికులను రహస్యంగా ఆసుపత్రికి తరలించారా అన్న కోణంలో చర్చ జరుగుతోంది. ఇప్పటికే ఇదే ఫ్యాక్టరీ వద్ద గతంలో గంజాయి విక్రయిస్తున్న ఇతర రాష్ట్రాల కూలీలను ఎక్సైజ్ పోలీసులు పట్టుకున్న ఘటన మరువకముందే, ఇప్పుడు ఈ పేలుడు సంభవించడం కలకలం రేపుతోంది.
Telangana |సిరిసిల్ల నేతన్నల సమస్యలపై విజ్ఞప్తి
Telangana | సిరిసిల్ల నేతన్నల సమస్యలపై విజ్ఞప్తి Telangana | ఆంధ్రప్రభ, వెబ్
25thMarchCartoon |ఆంధ్రప్రభలో నేటి కార్టూన్ ఔరా
25thMarchCartoon | ఆంధ్రప్రభలో నేటి కార్టూన్ ఔరా 25thMarchCartoon | ట్రంప్-మోడీ కాల్…
TDP : ట్రాక్ రికార్డును చూసిన తర్వాతనే ఈసారి టీడీపీ టిక్కెట్లట
తెలుగుదేశం పార్టీ ఈసారి కూడా సర్వే నివేదికల ఆధారంగానే టిక్కెట్లను ఖరారు చేయనున్నారు
హైదరాబాద్ లో జాబ్... అరకులోయలో హత్య
అమరావతి: ఓ యువకుడిని కత్తితో పొడిచి హత్య చేసిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అల్లూరి జిల్లా అరకులోయ మండలంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... విజయనగరం జిల్లా తెర్లాం మండలం జన్లివలస గ్రామానికి చెందిన నాగేళ్ల సురేష్ అనే యువకుడు (25) హైదరాబాద్లోని ఓ జువెల్లరీ షాపులో పని చేస్తున్నాడు. గతంలో అరకు లోయ రిసార్ట్ లో కూడి పని చేసినట్టు తెలుస్తోంది. అరకులోయ సమీపంలోని రూప రిసార్ట్ వద్ద సురేష్ను గుర్తు తెలియని వ్యక్తులు హెల్మెట్తో కొట్టి అనంతరం కత్తితో పొడిచి చంపేశారు. గంజాయి మత్తులో హత్య చేసి ఉంటారా లేక మరేదైనా కోణంలో చంపేశారా అని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడి భార్య ప్రస్తుతం గర్భవతి ఉంది.
పెట్రోల్ పంపులు వద్ద జన సందోహం
పెట్రోల్ పంపులు వద్ద జన సందోహం పెట్రోల్ కొరతా ఉంటుంద భారీగా జనాలు
విద్రోహచర్య కోణంలో పోలీసుల విచారణ
రాజధాని అమరావతిలో వరుస అగ్నిప్రమాదాలను తీవ్రంగా పరిగణించిన పోలీసు శాఖ విచారణ ప్రారంభించింది.
అక్రమ అరెస్టులతో అణచివేయలేరు నర్సింహులపేట, ఆంధ్రప్రభ : హక్కుల సాధన కోసం పోరాటం
Revanth Reddy : నేడు రేవంత్ పెట్రోలు, గ్యాస్ కొరతపై సమీక్ష
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు పెట్రోలు, డీజిల్, గ్యాస్ కొరతపై సమీక్షించనున్నారు
Telangana : ఏడుగురు ఎమ్మెల్యేలు, స్పీకర్ కు హైకోర్టు నోటీసులు
తెలంగాణ హైకోర్టు స్పీకర్ తో పాటు ఏడుగురు ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేసింది
పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం మన బాధ్యత..
పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం మన బాధ్యత.. వికారాబాద్, ఆంధ్రప్రభ : పరిసరాలను పరిశుభ్రంగా
హైదరాబాద్ మహిళపై ఉగ్ర అనుబంధాల అనుమానం కేసులో ఏ5గా నమోదు #Hyderabad #TerrorLinks #APPolice
మతం మారితే ఎస్సీ రిజర్వేషన్లు రద్దు..
మతం మారితే ఎస్సీ రిజర్వేషన్లు రద్దు.. చిట్యాల, ఆంధ్రప్రభ : మతమార్పిడి చేసుకున్న
Amaravathi : అమరావతిలో పనులు ప్రారంభించిన నారాయణ
రాజధాని అమరావతిలో మంత్రి నారాయణ పనులను ప్రారంభించారు
సమగ్ర సస్యరక్షణ పద్ధతులు పాటించాలి..
సమగ్ర సస్యరక్షణ పద్ధతులు పాటించాలి.. మొక్కజొన్న క్షేత్రాలను సందర్శించిన ఏఓ హసన్ పర్తి
విజయవాడలో జిహాద్ నెట్వర్క్ బట్టబయలు ముగ్గురు అరెస్ట్ #Vijayawada #TerrorModule #ISISLinks
మున్సిపల్ చైర్మన్ వార్డు సందర్శన
మున్సిపల్ చైర్మన్ వార్డు సందర్శన ఆలేరు,ఆంధ్రప్రభ: యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మున్సిపల్
పశువులకు తప్పనిసరిగా టీకాలు వేయించాలి..
పశువులకు తప్పనిసరిగా టీకాలు వేయించాలి.. కడెం, ఆంధ్రప్రభ : పశువులకు ఉచిత గాలికుంటు
చమురు ధరలు 150 డాలర్లకు చేరుకుంటే.. ప్రపంచం ఆర్థిక మాంద్యంలోకి వెళ్తోంది
టెహ్రాన్: పశ్చిమాసియాలో యుద్ధం ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో తెలియడం లేదని అమెరికా అసెట్ మేనేజ్మెంట్ దిగ్గజం బ్లాక్రాక్ సిఇఒ లారీ ఫింక్ తెలిపాడు. ఇలాగే యుద్దం కొనసాగితే చమురు ధరలు 150 డాలర్లకు చేరుకుందని, దీంతో ప్రపంచం ఆర్థిక మాంద్యంలోకి వెళ్తోందని హెచ్చరించారు. ఒకే వేళ ఘర్షణలు ముగిసి ఎలాంటి ఆంక్షలు లేకుండా ఇరాన్ను ప్రపంచం ఆమోదిస్తే చమురు ధరల ఒక్కసారిగా పడిపోతాయని వివరించారు. యుద్ధం ఇలాగే కొనసాగితే మాత్రం ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోతుందని ఫింక్ తెలిపారు. ఇప్పటికే యుద్ధం ముగించేందుకు ఇరాన్తో అమెరికా ముమ్మరంగా చర్చలు జరుపుతోంది. యుద్ధాన్ని ముగించేందుకు ఇరాన్కు అమెరికా కొన్ని షరతులు పెట్టినట్టు తెలుస్తోంది. ఇరాన్ వద్ద ఉన్న అణుసామర్థాలను తప్పనిసరిగా నిర్వీర్యం చేయడంతో పాటు నతాంజ్. ఇస్ఫహాన్, ఫోర్తో అను కేంద్రాలను ధ్వంసం చేయాలని అమెరికా డిమాండ్ చేసింది. అణ్వాయుధాలను ఎప్పటికీ తయారు చేయకూడదని, అణుశుద్ధి చేయకూడదని, 450 కిలోల యురేనియాన్ని వరల్డ్ అటామిక్ ఎనర్జీ ఎజెన్సీకి అప్పగించాలనే డిమాండ్లు ఇరాన్ ముందు అమెరికా పెట్టినట్లు తెలుస్తోంది.
Young Tiger NTR is completely busy with the shoot of Dragon directed by Prashanth Neel. The upcoming schedule is taking place in Hyderabad. Tomorrow marks the birthday of NTR’s wife Lakshmi Pranathi and the actor is in plans to host a lavish party. The entire team of Dragon along with the close friends of NTR […] The post NTR to Host a Lavish Party appeared first on Telugu360 .
ఢిల్లీలోని పార్టీ ఆఫీసు ఖాళీ చేయాలంటూ కాంగ్రెస్ కు కేంద్రం నోటీసులు
దాదాపు ఐదు దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీకి చిరునామాగా ఉన్న ఢిల్లీలోని అక్బర్ రోడ్ కార్యాలయంపై కేంద్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ శనివారం (మార్చి 28)లోగా ఆ భవనాన్ని ఖాళీ చేయాలని స్పష్టం చేసింది. 1978 నుంచి అంటే గత 48 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీ జాతీయ కార్యకలాపాలకు 24, అక్బర్ రోడ్ భవనం కేంద్రంగా ఉంది. ఈ కార్యాలయంతో పాటు, 5 రైసినా రోడ్లో ఉన్న ఇండియన్ యూత్ కాంగ్రెస్ ఆఫీస్ను కూడా […] The post ఢిల్లీలోని పార్టీ ఆఫీసు ఖాళీ చేయాలంటూ కాంగ్రెస్ కు కేంద్రం నోటీసులు appeared first on Visalaandhra .
Parliament |గ్యాస్ సిలిండర్లతో కేంద్రంపై విమర్శలు
Parliament | గ్యాస్ సిలిండర్లతో కేంద్రంపై విమర్శలు Parliament | ఆంధ్రప్రభ, వెబ్
Delimitation Debate: Revanth Reddy Flags Political Imbalance and Rising North–South Divide
The discussion around delimitation has returned to the national spotlight. Telangana Chief Minister A. Revanth Reddy has voiced strong concerns over the reported proposal to increase Lok Sabha and Assembly seats by 50 percent. His response goes beyond routine political criticism. It touches on the deeper structure of representation in India and the direction in […] The post Delimitation Debate: Revanth Reddy Flags Political Imbalance and Rising North–South Divide appeared first on Telugu360 .
TG |పెట్రోల్ బంకుల వద్ద బారులు
TG | పెట్రోల్ బంకుల వద్ద బారులు నో స్టాక్ బోర్డులువాహనదారుల ఇబ్బందులు
విజయవాడ టెర్రర్ లింకుల కేసులో పురోగతి
విజయవాడ టెర్రర్ లింకుల కేసులో పురోగతి లభించింది
అమెరికా ఎలా చెబితే మోదీ అలానే చేస్తారు
కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ విమర్శ న్యూదిల్లీ: ప్రదాని మోదీపై రాహుల్ గాంధీ మర్కొసారి విమర్శనాస్త్రాలు సంధించారు. అమెరికా, ఇజ్రాయిల్ ఎలా చెబితే మోదీ అలా చేస్తారని విమర్శించారు. ఆయనకు దేశ ప్రయోజనాలు కంటే అమెరికా ప్రయోజనాలే ఎక్కువని ఆరోపించారు. దేశ ప్రయోజనాలకు ప్రధాని కషి చేయరని తాను రాతపూర్వకంగా చెప్పగలనన్నారు. మన విదేశాంగ విధానంపైన మాట్లాడుతూ…మన విదేశాంగ విధానం ప్రధాని నరేంద్రమోదీ వ్యక్తిగతంగా మారిపోయిందని, అంతర్జాతీయ జోక్గా మిగిలిందని ఎద్దేవా చేశారు. పార్లమెంటు ఆవరణలో […] The post అమెరికా ఎలా చెబితే మోదీ అలానే చేస్తారు appeared first on Visalaandhra .
Incident | ఎగిసిపడ్డ మంటలు Incident | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: తెలంగాణ
మత్తు పదార్థాల వాడకాన్ని నిర్మూలిద్దాం –ఏసిపి వసుంధర యాదవ్
డ్రగ్స్ వినియోగాన్ని అడ్డుకట్ట వేసేందుకు ఈగల్ టీం ఫోర్స్ పెనుబల్లి, మార్చి 25(జనం సాక్షి) మత్తు పదార్థాల వినియోగం నేడు సమాజంలో ప్రధాన …
Hyderabad : పెట్రోలు కొరత లేదు : డీలర్స్ అసోసియేషన్
హైదరాబాద్ లో పెట్రోలు, గ్యాస్ కు ఎలాంటి కొరత లేదని ఆయిల్ కంపెనీలు ప్రకటించాయి
Petrol Pumps |పుకార్లను నమ్మవద్దన్న డీలర్స్ అసోసియేషన్
Petrol Pumps | పుకార్లను నమ్మవద్దన్న డీలర్స్ అసోసియేషన్ Petrol Pumps |
స్వామివారిని దర్శించుకున్న ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్
స్వామివారిని దర్శించుకున్న ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ మోపిదేవి – ఆంధ్రప్రభ : మోపిదేవి గ్రామంలో
నవ్విపోదురుగాక ట్రంప్నకేటి సిగ్గు!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ను చూసి ఊసరవెల్లి కూడా సిగ్గుపడుతుందేమో.. ఆయనంత వేగంగా తాను రంగులు మార్చలేనందుకు! గోబెల్స్ బతికుండి ఉంటే, తలదించుకునేవాడేమో.. ట్రంప్లా తాను అలవోకగా అబద్ధాలు చెప్పలేకపోయినందుకు! అభూత కల్పనలను అసలు సిసలైన వాస్తవాలుగా నమ్మబలకడంలో ట్రంప్ను మించినవారు వర్తమాన కాలంలో ఎవరూ లేరంటే అతిశయోక్తి కాదు. గతంలో ఆయన ఆడిన అబద్ధాలను అలా ఉంచి, ప్రస్తుతం ఇరాన్తో సాగిస్తున్న యుద్ధం విషయాన్నే చూసుకుంటే అమెరికా అధినేత ఆడిన అబద్ధాలను చూసి ఎవరైనా ముక్కున వేలేసుకోవలసిందే. గత జూన్లో ఇరాన్పై అమెరికా దాడులు జరిపినప్పుడు ఇకపై ఇరాన్ అణు కార్యక్రమానికి పాల్పడటానికి వీల్లేనంతగా దెబ్బతీశామని ట్రంప్ స్వయంగా ప్రకటించుకున్నారు. అదే నిజమైతే, ఇక ఈ తాజా దాడులు ఎందుకనేది ప్రశ్న. పది రోజుల క్రితం కూడా ఆయన ఇదే తరహాలో అబద్ధాన్ని అందంగా వల్లె వేశారు. ఇరాన్ ను కోలుకోలేనంతగా దెబ్బతీశామని, ఇక యుద్ధం ఎన్నో రోజులు కొనసాగదని అన్నారు. కానీ, వాస్తవంలో జరుగుతున్నది వేరు. యుద్ధం మొదలై మూడు వారాలు దాటినా ఇరాన్ తగ్గలేదు సరికదా, దీర్ఘశ్రేణి క్షిపణులను సైతం ప్రయోగిస్తూ, అమెరికా, ఇజ్రాయెల్ అధినేతలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. యుద్ధం ప్రారంభమైన రెండు రోజులకే ఇరాన్ లోని ఒక పాఠశాలపై జరిగిన దాడిలో 175మందికి పైగా పిల్లలు దుర్మరణం పాలయ్యారు. ఈ దాడి జరిపింది ఇరానేనంటూ ట్రంప్ నమ్మబలికేందుకు శతవిధాలా ప్రయత్నించారు. కానీ, అమెరికా క్షిపణి పొరబాటున పాఠశాలను తాకడమే ఈ ప్రమాదానికి కారణమంటూ ఆ దేశ రక్షణ శాఖ జరిపిన దర్యాప్తులో తేలడంతో ట్రంప్ తన నోటికి తాళం వేసుకోవలసి వచ్చింది. ఇరాన్తో చర్చలు జరుపుతున్న కారణంగా, దాడులను వారం రోజులపాటు నిలిపివేస్తున్నట్లు తాజాగా ట్రంప్ మరో అబద్ధాన్ని వండివార్చారు. కానీ, ఈ వాదనను ఇరాన్ కొట్టిపారేసింది. తాము అమెరికాతో చర్చలు జరవడం లేదంటూ తేల్చిచెప్పింది. తాను ఒక అగ్రరాజ్యానికి అధినేతననీ, తన మాటలు, చేతలూ దేశప్రతిష్ఠను ఇనుమడింపజేసే విధంగా ఉండాలే తప్ప, దిగజార్చకూడదన్న ఇంగితాన్ని విస్మరించి నిస్సిగ్గుగా అసత్యాలను, అర్ధసత్యాలను పలికే దేశాధినేతల జాబితాను ఎవరైనా తయారు చేస్తే, అందులో అగ్రస్థానం ట్రంప్దే కావచ్చుననడంలో సందేహం లేదు. మొదటిసారి అమెరికా అధ్యక్ష పదవిని వెలగబెట్టినప్పుడు ఆయన సగటున రోజుకు ఎనిమిది అబద్ధాలు ఆడేవారని సిఎన్ఎన్ జరిపిన ఒక సర్వేలో తేలడం విశేషం. రాజకీయ జీవితం గురించే కాదు, తన వ్యక్తిగత జీవితం గురించి కూడా గతంలో ఆయన ఎన్నో అబద్ధాలు చెప్పారు. ఎప్స్టీన్తో తనకున్న సంబంధాల గురించి, ఒక మోడల్తో వెలగబెట్టిన ప్రేమాయణం గురించి ఆయన చెప్పినవి అవాస్తవాలని రుజువైనా, తప్పు సరిదిద్దుకోకుండా, రెట్టించిన ఉత్సాహంతో అబద్ధాలాడుతూ ఉండటం ఆయనకే చెల్లు. ఇరాన్తో యుద్ధం విషయంలో వ్యూహాత్మకంగా వ్యవహరించడంలోనూ ట్రంప్ దారుణంగా విఫలమయ్యారు. హర్మూజ్ జలసంధిని ఇరాన్ దిగ్బంధం చేస్తుందని, గల్ఫ్ దేశాలపై దాడులు ప్రారంభిస్తుందని అంచనా వేయడంలో ట్రంప్ అండ్ కో బొక్కబోర్లాపడ్డారు. గల్ఫ్ దేశాలపై ఇరాన్ దాడులను తాను ఊహించలేదని స్వయంగా అంగీకరించడం ఆయన వైఫల్యానికి నిదర్శనం. హర్మూజ్ జలసంధిని 48 గంటల్లో తెరవకపోతే ఇరాన్ విద్యుత్కేంద్రాలపై దాడులు జరుపుతామన్న ట్రంప్ బెదిరింపులకు ఇరాన్ లొంగలేదు సరికదా, అదే జరిగితే పశ్చిమాసియా వ్యాప్తంగా మౌలిక సదుపాయాలు, ఇంధన వసతులను నాశనం చేస్తామని హెచ్చరించింది. దీంతో ట్రంప్ తోకముడిచారు. నాటో దేశాలను కలుపుకుపోవాలన్న ఆయన ప్రయత్నాలు కూడా బెడిసికొట్టాయి. ఇరాన్ తో యుద్ధం కారణంగా అమెరికాకు జరిగిన నష్టం కూడా తక్కువేమీ కాదు. ఇప్పటివరకూ పన్నెండుమంది సైనికులు కన్నుమూయగా, వందమందికి పైగా క్షతగాత్రులయ్యారు. గల్ఫ్ దేశాల్లోని పలు అమెరికన్ స్థావరాలు ధ్వంసమయ్యాయి. అమెరికా వైమానిక దళానికి వెన్నుదన్నుగా నిలిచే ఎఫ్-35 వంటి యుద్ధ విమానాన్ని ఇరాన్ కూల్చేయడం మరో ఊహించని దెబ్బ. యుద్ధం కారణంగా అమెరికాలోనూ పెట్రోలు, డీజిల్, ఇతర నిత్యావసరాల ధరలు క్రమేపీ పెరుగుతున్నాయి. తాను అధికారంలోకి రావడానికి ముందు, ‘నిరంతరం యుద్ధాలలో మునిగితేలుతున్నారు’ అంటూ డెమోక్రటిక్ ప్రభుత్వాన్ని తప్పుపట్టిన ట్రంప్ ఇప్పుడు చేస్తున్నదేమిటి? ప్రపంచదేశాలను ఆర్థిక సంక్షోభంలోకి నెట్టడం ద్వారా తాను బావుకున్నదేమిటి? ఇంటాబయటా కావలసినంత అప్రదిష్ట మూటగట్టుకున్న ట్రంప్ మహాశయులు ఇక చేయవలసింది ఒక్కటే. దౌత్యమార్గాల ద్వారా ఇరాన్తో చర్చలకు ఉపక్రమించడం. భారత ప్రధాని అన్నట్లుగా పశ్చిమాసియా సంక్షోభానికి చర్చలే పరిష్కారాన్ని చూపాలి. అందుకు భారత్ వంటి తటస్థ దేశాలు నడుం బిగించడం అభిలషణీయం.
పెండింగ్ బకాయిలు చెల్లించాలి..
పెండింగ్ బకాయిలు చెల్లించాలి.. కడెం, ఆంధ్రప్రభ : ఉద్యోగ ఉపాధ్యాయుల పెండింగ్ పిఆర్సి
పింఛనులో కోత.. వృద్ధులకు గుండెకోత
‘పెన్షన్’ అనేది సామాజిక భద్రతా పథకం. శ్రమనే పెట్టుబడిగా పెట్టి జీతంతో కడుపు నింపుకునే ఉద్యోగులు వయసుపై పడటంవల్ల ఉద్యోగ విరమణ చేసిన తర్వాత పేదరికంలోనికి వెళ్ళిపోకుండా కాపాడేది. మన దేశం శ్రేయో రాజ్యం. ఈ శ్రేయో రాజ్యంలో ప్రజల శ్రేయస్సును కాపాడే బాధ్యత ప్రభుత్వాలది. దేశంలోని పాత పెన్షన్ దారులకు హాని చేసే విధంగా పెన్షన్ ధృవీకరణ చట్టాన్ని 25 మార్చి, -2025 నాడు 2025- 2026 ఆర్థిక బిల్లులో భాగంగా గుట్టుచప్పుడు కాకుండా పార్లమెంటు ఆమోదించింది. పెన్షనర్లను పాత, కొత్త పెన్షనర్లుగా విడదీయడం ఈ బిల్లులోని ముఖ్య విషయం. ఈ చట్టంలోని సవరణల ద్వారా కేంద్ర ప్రభుత్వ పౌరసేవల (సివిల్ సర్వీసెస్) పెన్షన్ నిబంధనలు 1972, 2021, అసాధారణ పెన్షన్ నిబంధనలు 2023లో మార్పులు వస్తాయి. కొత్త సవరణలద్వారా వేతన సవరణల ఫలితంగా వచ్చే లాభాలను వేతన సవరణ కమిషన్ సిఫార్సులు అమలైన తేదీ తర్వాత పదవీ విరమణ పొందిన ఉద్యోగులకే వర్తిస్తాయి. ఆ తేదీకి ముందు రిటైర్ అయిన పెన్షనర్లకు పే కమిషన్ సిఫార్సు చేసిన లాభాలు వర్తించవు. పే కమిషన్ సిఫార్సులను ఎప్పుడూ, ఎలా అమలు చేయాలో నిర్ణయం తీసుకునే అధికారం ప్రభుత్వానికి ఉంటుంది. దీని ద్వారా పెన్షన్ హక్కులు ఎవరికి వర్తించాలో ప్రభుత్వమే నిర్ణయిస్తుంది. ఉదాహరణకు కేంద్ర ప్రభుత్వ ఎనిమిదో వేతన సవరణ సంఘం సిఫార్సులు 2026 జనవరి 1 నుండి అమలు చేయవలసి ఉంది. ఇప్పుడు ఈ చట్టం ద్వారా పెన్షనర్లు రెండు గ్రూపులు అవుతారు. అంటే 01- జనవరి, 2026 ముందు పదవీ విరమణ చేసినవారు, తర్వాత పదవి విరమణ చేసినవారు. అట్లే ఈ చట్టం ద్వారా వేతన కమిషన్ అమలు చేసిన తేదీ లేదా కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన తేదీ ప్రకారం పదవీ విరమణ చేసిన వారికి మాత్రమే ఆర్థిక లాభం చేకూరుతుంది.మిగిలిన వారికి ఆర్థిక లబ్ధి ఉండదు. వారికి ప్రస్తుతం పొందుతున్న పెన్షన్ మాత్రమే వస్తుంది. అట్లే ఒక కేంద్ర ప్రభుత్వ పెన్షనర్ 01 మార్చి, 2025 తేదీన పదవీ విరమణ చేశారు. కానీ కేంద్ర ప్రభుత్వం 8వ వేతన సంఘ సిఫార్సులు 01 జనవరి 2026 నుంచి అమలు చేస్తే, ముందు పదవీ విరమణ చేసిన వారు ఎవరికి ఈ చట్టం ప్రకారం ఆర్థిక లబ్ధి రాదు. అంటే 1 జనవరి, 26 తదుపరి పదవీ విరమణ చేసిన వారికి మాత్రమే వేతన సంఘం సిఫార్సుల లబ్ధి వర్తిస్తుంది. సుప్రీంకోర్టు ఇచ్చిన కొన్ని తీర్పులను ఉటంకిస్తూ పెన్షన్ చెల్లింపు అనేది డిఫర్డ్ వేజ్గా గుర్తిస్తున్నామని, అందుకే పెన్షన్ చెల్లింపు ఉందని పేర్కొంటూనే, 1950, 1960, 1970లలో పని చేసిన ఉద్యోగికి 1986 లో పెన్షన్ చెల్లించాల్సిన అవసరం ఏమిటని, ఉద్యోగి పనిచేసిన కాలపు డిఫర్డ్ వేజ్ను పెన్షన్గా ఇప్పటికే ఆ పెన్షనర్ కు చెల్లిస్తున్నాం. కనుక పెన్షన్ పెంపుదల అవసరం లేదని చట్టంలో స్పష్టంగా పేర్కొన్నారు. పెన్షనర్లను పదవీ విరమణ తేదీ ఆధారంగా వేరు చేయడం అసమంజసమని గతంలో సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. ఈ సవరణ చట్టం ద్వారా ప్రభుత్వం ఆ తీర్పును నిర్వీర్యం చేస్తూ పెన్షనర్లను పదవీ విరమణ తేదీ ఆధారంగా నిర్ణయించడానికి ప్రభుత్వానికి అధికారం కల్పిస్తోంది. ప్రభుత్వం పెన్షన్ పెరుగుదల అంశాన్ని మరింత విశదీకరిస్తూ మూడో వేతన సంఘం నుండి ఇప్పటి ఏడవ వేతన సంఘం దాకా పెన్షన్ పెరుగుదలపై విస్తృత చర్చ జరగాలని అన్ని వేతన సంఘాలు చెప్పాయని, కనుక ఇకపై వేతన సంఘం ఏర్పాటు తర్వాత ఆయా సిఫార్సులను అమలు చేయాల్సిన తేదీ తర్వాత ఉద్యోగ విరమణ చేసిన వారికు మాత్రమే వేతన సంఘం సిఫార్సులు వర్తిస్తాయని అంతకు ముందు రిటైర్ అయిన వారికి కాదని పేర్కొన్నారు. ఫైనాన్స్ బిల్లుపై సంపూర్ణ అధికారం కేంద్ర ప్రభుత్వానికి ఉండడం, న్యాయ పరిధిలో చాలెంజ్కు నిలబడే అవకాశాలు తక్కువ ఉండడం ఈ సందర్భంగా గమనించాలి. 1977 సంవత్సరానికి ముందు పదవీ విరమణ చేసిన వారికి చాలా తక్కువగా వచ్చే పెన్షన్లలో వివిధ కారణాల పేరుతో కోతలు విధించేవారు. 1979 లో కేంద్ర ప్రభుత్వం లిబరలైజ్డ్ పెన్షన్ స్కీమ్ ప్రకటించి 1979 నాటికి సర్వీస్లో ఉన్న వారికి మాత్రమే వర్తిస్తుందని ఉత్తర్వులు ఇచ్చారు. ఇది 1979కి ముందు రిటైరైన వారికి శాపంగా మారింది. ఆనాడు అత్యధికంగా రూ. 675 మాత్రమే పెన్షన్ ఉండేది. ఆ పెన్షన్తో కుటుంబ జీవనం గడపడం కష్టతరమయ్యేది. కేంద్ర ప్రభుత్వ సరళీకృత పింఛన్ విధానం ద్వారా లభించే ఆర్థిక, ఇతర సౌలభ్యాలు 1979 మార్చి 31 నాటికి సర్వీసులో వున్నవారికి వర్తిస్తాయని, అంతకు పూర్వం పదవీ విరమణ చేసినవారికి వర్తించవని 1979 మే 25న కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇవి పెన్షన్దారులను కుంగదీసాయి. అరకొర పెన్షన్తో జీవించడం కన్నా మరణమే మేలు అనే మానసిక భావనకు పెన్షన్దారులు గురయ్యారు. స్వయంగా బాధితుడైన నకారా, మరికొంతమంది పెన్షన్ బాధితులతో కలసి సుప్రీంకోర్టులో రాజ్యాంగంలోని ఆర్టికల్ 32 కింద ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ వై.వి చంద్రచూడ్ తోపాటు ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 14, వాటి పూర్వాపరాలను పరిశీలించి 1982 డిసెంబర్ 17న చారిత్రాత్మకమైన తీర్పును వెలువరించినది. అందులో- ‘పింఛను అనేది యజమాని ఇష్టాయిష్టాలతో, దయతో ఇచ్చే దానం కాదు. అది పింఛనుదారుని హక్కు; గతంలో ఉద్యోగిగా అతడు చేసిన సేవలను గుర్తించి చెల్లించేదే పింఛన్; ఉద్యోగి పదవీ విరమణ అనంతరం వృద్ధాప్య జీవితం సుఖసంతోషాలతో, గౌరవంతో సమాజంలో జీవించేందుకు చెల్లించేదిగా పింఛన్ను పరిగణించాలి; పింఛన్దారుడు స్వశక్తిపై ఆధారపడి జీవించడానికి కల్పించబడిన ఆర్థిక, న్యాయపరంగా ప్రభుత్వం తీసుకోవలసిన చర్య పింఛన్; కేంద్ర ప్రభుత్వం పెన్షనర్లకు ఒక తేదీని ఎంచుకొని దానికి ముందు గాని, తరువాత గాని రిటైర్ అయిన వారిని విభజించి చూడటాన్ని భారత రాజ్యాంగ ఆర్టికల్ 14కి విరుద్ధం. నిర్ణీత తేదీకి ముందు రిటైర్ అయిన వారికి కూడా, ఆ తేదీ తరువాత రిటైర్ అయిన వారితో సమానంగా పెన్షన్ సవరణ లాభాలు ఇవ్వాలి; పెన్షనర్స్ అందరినీ ఒక తరగతిగా పరిగణించి ఒకే ఫార్ములాతో పెన్షనరీ ప్రయోజనాలు వర్తింపజేయాలి. పక్షపాత ధోరణితో వ్యవహరించకూడదు’ అనే ముఖ్యాంశాలున్నాయి. ద్రవ్యోల్బణం, పెరుగుతున్న ధరలకు అనుగుణంగా ఉద్యోగులకు జీతాల సవరణ జరిగినట్టుగా సామాజిక భద్రతగా చెల్లిస్తున్న పెన్షన్లకు కూడా వేతన సవరణల సందర్భంగా ఇచ్చే లాభాలను వర్తింప చేయడంతో వృద్ధాప్యంలో పెన్షనర్లు ప్రశాంత జీవనం గడపగలుగుతారు. వృద్ధాప్యంలో వచ్చే ఆరోగ్య సమస్యలకు చికిత్స చేసుకోవడానికి ఆర్థిక ఇబ్బందులు లేకుండా పెన్షన్లలో పెరుగుదల సహాయంగా ఉంటుంది. ఇక నుండి వృద్ధులైన పెన్షనర్లు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. కేంద్రం తెచ్చిన పెన్షన్ ధృవీకరణ చట్టం రానున్న కాలంలో రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్లందరి మెడకు చుట్టుకుంటుంది. వాలిడేషన్ ఆఫ్ సిసిఎస్ (పెన్షన్) నిబంధనల చట్టం- 2025ని రద్దు చేయడంతోపాటు, ఎనిమిదో వేతన సవరణ కమిషన్ నిబంధనలను సవరించాలి. ఎన్పిఎస్/యుపిఎస్ పెన్షన్ విధానాన్ని రద్దు చేసి ఒపిఎస్ విధానాన్ని అమలు చేయాలి. కమ్యూటేషన్ ఆఫ్ పెన్షన్ రికవరీ కాలాన్ని 11 ఏండ్ల మూడు నెలలకు తగ్గించాలి. 2017 జనవరి ఒకటి నుంచి జరగాల్సిన బిఎస్ఎన్ఎల్ , ఎంటిఎన్ఎల్ పెన్షనర్ల పెన్షన్ సవరణను వెంటనే చేపట్టాలి. పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సిఫారసుల ప్రకారం పెన్షన్ను వెంటనే మంజూరు చేయాలి. ఇపిఎస్- 95 పెన్షనర్లకు కరువు భత్యంతో కూడిన కనీస పెన్షన్ నెలకు రూ. తొమ్మిది వేలు చెల్లించాలి. కోల్ మైన్ పెన్షనర్లకు కరువు భత్యంతో కూడిన కనీస పెన్షన్ నెలకు రూ. 15 వేలు చెల్లించాలి. పెన్షన్లకు కోతలు పెట్టే ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పెన్షనర్లతోపాటు,అఖిలభారత స్థాయిలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు, ప్రభుత్వ సంస్థల ఉద్యోగులు సంఘటితమై దేశవ్యాప్తంగా సుదీర్ఘ సమరాన్ని సాగించవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఈ క్రమంలో ఆల్ ఇండియా స్టేట్ పెన్షనర్స్ ఫెడరేషన్, న్యూఢిల్లీ వారి పిలుపుమేరకు పెన్షన్కు కోతలు పెట్టే పెన్షన్ ధృవీకరణ చట్టాన్ని ఉపసంహరించుకోవాలని కోరుతూ మార్చి 25, 2026 నాడు జిల్లా కలెక్టర్ల కార్యాలయాల ఎదుట ఆందోళనకు పిలుపు నిచ్చింది. గత సంవత్సరం మార్చి 25 నాడు ఈ చట్టం ఆమోదం పొందిన నాడు నిరసన ప్రదర్శన నిర్వహించి, జిల్లా కలెక్టర్ల ద్వారా భారత ప్రధానికి వినతి పత్రాన్ని అందజేస్తున్నారు.
Attack |చమురు ట్యాంక్ పేలుడు.. మంటలు
Attack | చమురు ట్యాంక్ పేలుడు.. మంటలు Attack | ఆంధ్రప్రభ, వెబ్
తెలంగాణలో కుటుంబ విలువలను కాపాడే దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో మంత్రివర్గం ఆమోదించిన తల్లిదండ్రుల మద్దతు బిల్లు వృద్ధుల సంరక్షణను చట్టబద్ధ బాధ్యతగా మలుస్తోంది. వేగంగా మారుతున్న సామాజిక పరిస్థితుల్లో కుటుంబ బంధాలు సడలుతున్న నేపథ్యంలో తీసుకున్న ఈ చర్య సమయోచితమనే చెప్పాలి. తల్లిదండ్రులపట్ల బాధ్యతను విస్మరించేవారికి కఠిన సందేశం ఇస్తూనే, వృద్ధుల గౌరవానికి భరోసా కల్పించే దిశగా ఈ బిల్లు ముందడుగుగా నిలుస్తోంది. భారతీయ సంస్కృతిలో మాతృదేవోభవ, పితృదేవోభవ అనే సూత్రం శాశ్వతమైనది. కానీ ఆధునిక జీవనశైలిలో వేగంగా పెరుగుతున్న నగరీకరణ, వలసలు, వ్యక్తివాదం వంటి పరిణామాల నేపథ్యంలో కుటుంబ బంధాలు క్రమంగా సడలుతున్నాయి. ఈ మార్పుల ప్రభావం అత్యంత స్పష్టంగా కనిపిస్తున్న వర్గం వృద్ధులు. ఆర్థిక అసురక్షితత, ఆరోగ్య సమస్యలు, భావోద్వేగ ఒంటరితనం- ఇవి వారి దైనందిన వాస్తవాలుగా మారుతున్నాయి. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం జోక్యం చేసుకోవాల్సిన అవసరం అనివార్యమైంది. ఈ నేపథ్యంలో జనవరి 12, 2026న సిఎం రేవంత్రెడ్డి ప్రకటించినట్టుగా, బడ్జెట్ సెషన్లో ప్రవేశపెట్టిన ఈ బిల్లు కేంద్ర Maintenance and Welfare of Parents and Senior Citizens Act, 2007ని రాష్ట్ర స్థాయిలో కఠినతరం చేస్తోంది. ఈ నేపథ్యంలో ప్రతిపాదించిన బిల్లు ప్రకారం, తల్లిదండ్రులను ఆదరించని ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగుల వేతనాల నుంచి 15% లేదా రూ. 10,000 (ఏది తక్కువైతే అది) కోత విధించి, ఆ మొత్తాన్ని నేరుగా తల్లిదండ్రుల ఖాతాల్లో జమ చేసే విధానం అమల్లోకి రానుంది. ఈ నిర్ణయం ద్వారా ప్రభుత్వం ఒక స్పష్టమైన సందేశం ఇచ్చింది -కుటుంబ బాధ్యతను విస్మరించడం సహించబోమని. ఇది నైతిక బాధ్యతను చట్టబద్ధ బాధ్యతగా మలచే ప్రయత్నంగా చెప్పాలి. అయితే ఈ బిల్లులో అత్యంత గమనార్హ అంశం-దాని అమలు విధానంలో ఉన్న సమతుల్యత. తల్లిదండ్రుల ఫిర్యాదు వచ్చిన వెంటనే శిక్ష విధించడం కాకుండా, సంబంధిత ఉన్నతాధికారుల సమగ్ర విచారణ అనంతరం మాత్రమే చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించడం ప్రశంసనీయం. కుటుంబ విభేదాలు అనేక కోణాల్లో ఉండే సందర్భంలో, ఒకపక్ష నిర్ణయాలకు తావు లేకుండా వ్యవస్థను రూపొందించడం పరిపక్వతకు నిదర్శనం. ఈ విధానం చట్ట దుర్వినియోగ అవకాశాలను గణనీయంగా తగ్గించే అవకాశం ఉంది. ఇప్పటికే దేశంలో అమల్లో ఉన్న వృద్ధులకు చట్టపరమైన రక్షణను అందిస్తున్నప్పటికీ, దాని అమలులో అనేక పరిమితులు ఉన్నాయన్నది వాస్తవం. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ బిల్లు, ఆ చట్టాన్ని మరింత ప్రభావవంతంగా అమలు చేసే దిశగా ఒక పూరక చర్యగా నిలుస్తోంది. ముఖ్యంగా ప్రత్యక్ష ఆర్థిక మద్దతు విధానం, వృద్ధులకు తక్షణ ఉపశమనాన్ని అందించే అవకాశాన్ని కల్పిస్తోంది. డిప్యూటీ ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సహా మంత్రివర్గం మొత్తం ఈ నిర్ణయాన్ని సమగ్రంగా పరిశీలించి ఆమోదించడం, కాంగ్రెస్ ప్రభుత్వం సామాజిక సమస్యలపై ఎంత సున్నితంగా స్పందిస్తోందో స్పష్టం చేస్తోంది. ఈ బిల్లుతోపాటు ఆమోదించిన హేట్ స్పీచ్ నిరోధక చట్టం, గిగ్ వర్కర్ల సంక్షేమ చట్టం (4.2 లక్షల మందికి రిజిస్ట్రేషన్, సంక్షేమ బోర్డు)కాంగ్రెస్ ప్రభుత్వం సామాజిక న్యాయ దిశగా చేస్తున్న ప్రయత్నాలకు భాగం. ప్రజాప్రతినిధులు, ఉద్యోగులు మాత్రమే కాకుండా సమాజం మొత్తానికి ఇది ఒక నైతిక హెచ్చరిక- బాధ్యతలను విస్మరించడాన్ని ప్రభుత్వం సహించదనే సందేశం. సామాజికంగా చూస్తే, ఈ నిర్ణయం ఒక హెచ్చరిక మాత్రమే కాదు ఒక అవగాహన పిలుపు. కుటుంబ విలువలను చట్టం ద్వారా కాపాడే ప్రయత్నం అరుదైనదే అయినప్పటికీ, అవసరమైనదిగా మారింది. పాఠశాల స్థాయి నుంచి సమాజం వరకు వృద్ధులపట్ల గౌరవాన్ని పెంపొందించే చర్యలు కూడా సమాంతరంగా సాగాల్సిన అవసరం ఉంది. చట్టం కేవలం నియంత్రణ సాధనం మాత్రమే కానీ విలువల మార్పు అవగాహన ద్వారానే సాధ్యం. అయితే, ఈ బిల్లును అమలు చేసే ప్రక్రియలో సవాళ్లు లేవని చెప్పలేం. తల్లిదండ్రులను ఆదరించడం లేదనే అంశాన్ని కొలిచే ప్రమాణాలు స్పష్టంగా నిర్వచించాల్సిన అవసరం ఉంది. కుటుంబ సంబంధాలు స్వభావత: సంక్లిష్టమైనవి. ఆర్థిక సహాయం ఉన్నా భావోద్వేగ దూరం ఉండవచ్చు; లేదా వ్యతిరేకంగా కూడా ఉండవచ్చు. ఇలాంటి సందర్భాల్లో వ్యవస్థ ఎలా స్పందిస్తుంది అన్నది కీలకం. అలాగే ప్రైవేటు రంగంలో వేతనాల నుంచి కోత విధించే విధానం చట్టపరంగా, సాంకేతికంగా స్పష్టత అవసరం. ఇంకా ఒక కోణంలో చూస్తే, ఈ బిల్లు సామాజిక భద్రతా వ్యవస్థలో ఉన్న లోటును కూడా ప్రతిబింబిస్తుంది. వృద్ధులు పూర్తిగా పిల్లలపై ఆధారపడకుండా ఉండేలా పింఛన్లు, ఆరోగ్య భద్రత, వృద్ధాశ్రమాలు వంటి మౌలిక సదుపాయాలను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది. ఈ దిశగా ప్రభుత్వం ఇప్పటికే చేపట్టిన చర్యలు మరింత విస్తరించాలి. కాంగ్రెస్ ప్రభుత్వం వృద్ధుల సంక్షేమానికి బలమైన భద్రతా వ్యవస్థను కూడా ఏర్పాటు చేస్తోంది. పింఛన్ పథకాలు, ఆరోగ్య సేవలు, ‘ఇందిరమ్మ లైఫ్ ఇన్సూరెన్స్’ వంటి కార్యక్రమాలు కుటుంబాలపై ఒత్తిడి తగ్గించి, పరస్పర గౌరవం పెంచుతాయి. ఈ బిల్లు ద్వారా ప్రభుత్వం సామాజిక భద్రతా లోటును పూర్తి చేస్తూ, ‘ఇందిరమ్మ రాజ్యం’ స్ఫూర్తిని భావనాత్మకంగా అమలు చేస్తోంది. మొత్తానికి, తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ఇందిరమ్మ రాజ్యం స్ఫూర్తిని ప్రతిబింబించే సంస్కరణ. ఇది కేవలం చట్టపరమైన మార్పు కాదు సామాజిక విలువలను పునరుద్ధరించే ఉద్యమం. సరైన అమలు, ప్రజల సహకారం ఉంటే, ఈ పథకం దేశానికి మార్గదర్శకంగా నిలిచే అవకాశం ఉంది. చివరగా ఒక స్పష్టమైన సందేశం ‘తల్లిదండ్రులను చూసుకోవడం కేవలం బాధ్యత కాదు, అది మన సంస్కృతి’. ఆ విలువలను కాపాడేందుకు ప్రభుత్వం ముందడుగు వేయగా, ప్రతి పౌరుడు కూడా తన వంతు బాధ్యతను నిర్వర్తించాల్సిన సమయం ఆసన్నమైంది. అమరవాజీ నాగరాజు (టిపిసిసి చీఫ్ పిఆర్ఒ)
తాబేలు పిల్లలను సముద్రంలోకి వదిలిన ఎమ్మెల్యే
తాబేలు పిల్లలను సముద్రంలోకి వదిలిన ఎమ్మెల్యే కోడూరు – ఆంధ్రప్రభ : ఆలీవ్
స్వామివారిని దర్శించుకున్న ఎమ్మెల్యే శ్రీధర్
స్వామివారిని దర్శించుకున్న ఎమ్మెల్యే శ్రీధర్ మోపిదేవి – ఆంధ్రప్రభ : మోపిదేవి గ్రామంలో
కువైట్ విమానాశ్రయంపై ఇరాన్ దాడి
కువైట్: ఇరాన్ ఎక్కడా తగ్గడం లేదు. గల్ఫ్లోని అమెరికా స్థావరాలపై విరుచుకుపడుతోంది. ట్రంప్ ఆడిన నాటకాలకు తలొగ్గడం లేదు. ఇటీవల చర్చలు, యుద్ధానికి ఐదు రోజులు విరామం వంటి ప్రకటనలను బేఖాతరు చేస్తోంది. గల్ఫ్ దేశాలపై ఇరాన్ డ్రోన్లతో విరుచుకుపడుతోంది. కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయం లక్ష్యంగా డ్రోన్ దాడికి పాల్పడింది. అయితే, అది ఓ ఇంధన ట్యాంకర్ను ఢీకొట్టడంతో పెద్దఎత్తున మంటలు చెలరేగాయి. బుధవారం తెల్లవారుజామున జరిగిన డ్రోన్ దాడిలో చమురు ట్యాంకర్ నుంచి భారీఎత్తున మంటలు […] The post కువైట్ విమానాశ్రయంపై ఇరాన్ దాడి appeared first on Visalaandhra .
AP | ఘోర రోడ్డు ప్రమాదం.. ప్రవేట్ ట్రావెల్ బస్సు టైర్ పెలి
543 Seats |ప్రజలపై మరింత భారం…
543 Seats | ప్రజలపై మరింత భారం… 543 Seats | ఆంధ్రప్రభ,
మహిళ రైలు ఎక్కుతుంటే.. కరీమాబాద్, ఆంధ్రప్రభ : వరంగల్ రైల్వే స్టేషన్ ప్లాట్ఫార్మ్
ఐపీఎల్లో భారీ యాజమాన్య మార్పులు… ఆర్సీబీ, రాజస్తాన్ జట్లు వేల కోట్లకు అమ్మకం#RCB #RajasthanRoyals
Andhra Pradesh : విజయవాడలో ఉగ్రమూలాలు.. జనం మధ్యలోనే ఉంటూ?
ఆంధ్రప్రదేశ్ లో ఉగ్రమూలాలు కలకలం రేపుతున్నాయి

34 C