పెద్దపల్లి రూరల్, ఆంధ్రప్రభ : ఇటీవల తుఫాన్ ప్రభావంతో పంట నష్టపోయిన రైతులకు
మెరుగైన వైద్యం కోసం ఎల్ఓసి అందుచేత..
మెరుగైన వైద్యం కోసం ఎల్ఓసి అందుచేత.. బిక్కనూర్, ఆంధ్రప్రభ : మెరుగైన వైద్యం
దళితుల స్మశానానికి దారి లేదు… పుట్టపర్తి కలెక్టరేట్ వద్ద దళితుల ఆవేదన
విశాలాంధ్ర పుట్టపర్తి:- దళితుల స్మశాన వాటికకు దారి ఏర్పాటు చేయాలని దళితులు కోరారు. సోమవారం చిలమత్తూరు మండలం కొర్లకుంట గ్రామానికి చెందిన దళితులు పుట్టపర్తి కలెక్టరేట్ ఛాంబర్ లో బైఠాయించి నిరసన తెలిపి జాయింట్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా బహుజన చైతన్య వేదిక వ్యవస్థాపక అధ్యక్షులు హైకోర్టు న్యాయవాది శివరామకృష్ణ, ఎస్సీ,ఎస్టీ జేఏసీ రాష్ట్ర నాయకులు సాకే హరిలు మాట్లాడుతూ దళితవాడలో ఎవరు చనిపోయినా ఆరడుగుల జాగా లేక […] The post దళితుల స్మశానానికి దారి లేదు… పుట్టపర్తి కలెక్టరేట్ వద్ద దళితుల ఆవేదన appeared first on Visalaandhra .
ఎఫ్ఆర్ఓగా బాధ్యతల స్వీకరణ జన్నారం, ఆంధ్రప్రభ : మంచిర్యాల జిల్లా కవ్వాల టైగర్
Video : Exclusive Interview with Global Girlfriend Anu Emmanuel
The post Video : Exclusive Interview with Global Girlfriend Anu Emmanuel appeared first on Telugu360 .
ఆమ్లా ఆల్టైమ్ వన్డే టీం ఇదే .. రోహిత్కి మొండి చెయ్యి
సౌతాఫ్రికా క్రికెట్ దిగ్గజం హాషిం ఆమ్లా దన ధృష్టిలో అల్టైమ్ అత్యుత్తమ వన్డే క్రికెట్ జట్టును ప్రకటించాడు ఈ జట్టులో ముగ్గురు భారతీయులకు చోటు ఇచ్చిన ఆమ్లా టీం ఇండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మకు మొండి చెయ్యి చూపించాడు. తొలుత ఓపెనర్లుగా టీం ఇండియా క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్, ఆసీస్ మాజీ ఆటగాడు ఆడం గిల్క్రిస్ట్లను ఎంచుకున్నాడు. ఇక మూడో స్థానంలో విరాట్ కోహ్లీ.. నాలుగు ఐదు స్థానాల్లో బ్రియన్ లారా, ఎబి డివిలియర్స్.. ఆరో స్థానంలో తన సహచర క్రికెటర్ జాక్వెస్ కలిస్ని ఎంపిక చేశాడు. ఏడో స్థానానికి ఎంఎస్ ధోనీని ఎంచుకున్నాడు. ఇక బౌలర్లలో ఇద్దరు పేసర్లు, ఇద్దరు స్పిన్నర్లకు చోటు ఇచ్చాడు. పేసర్లుగా వసీం అక్రమ్, డేన్ స్టెయిన్ లను, స్పిన్నర్లుగా ముత్తయ్య మురళీధరన్, షేన్ వార్న్లను ఎంపిక చేసుకున్నాడు ఆమ్లా.
ఇసుక ట్రాక్టర్ బోల్తా… కమ్మర్ పల్లి, ఆంధ్ర ప్రభ : అక్రమంగా ఇసుకను
రాజీపడేదే లేదు.. హైదరాబాద్ సీపీ వీసీ సజ్జనార్మహిళా భద్రతా విభాగం పనితీరుపై సమీక్ష
సొమ్ము కేంద్రానిది… సోకు రాష్ట్రానిదా!!
సొమ్ము కేంద్రానిది… సోకు రాష్ట్రానిదా!! ఊట్కూర్, ఆంధ్రప్రభ : కేంద్ర ప్రభుత్వంలోని ప్రధానమంత్రి
డిగ్రీ కళాశాలలో జిమ్ ప్రారంభం పూర్వ విద్యార్థుల సహకారంతో… పాల్వంచ, ఆంధ్రప్రభ :
Road Accident : రోడ్డు ప్రమాదాలపై సుప్రీంకోర్టు సీరియస్
జాతీయరహదారులపై జరిగిన రోడ్డు ప్రమాదాలపై సుప్రీంకోర్టు సమోటోగా విచారణ చేపట్టింది.
నో ప్రోబ్లం.. నేనున్నా.. —– కొన్ని అర్జీలు ఇలా.. —– పోడూరు
యువ శాస్ర్తవేత్తలుగా ఎదగాలి…
యువ శాస్ర్తవేత్తలుగా ఎదగాలి… దండేపల్లి, ఆంధ్రప్రభ : ప్రపంచ సైన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకుని
మరికొద్ది రోజుల్లోనే పెళ్లి.. అంతలోనే..
మరికొద్ది రోజుల్లోనే పెళ్లి.. అంతలోనే.. బావిలో పడి యువకుడి మృతితారుపల్లిలో తీవ్ర విసాదం
SC Raises Concern Over Delay in Telangana MLAs Defection Case
The Supreme Court is set to hear on November 17 a contempt petition filed against the Telangana Assembly Speaker for allegedly failing to comply with its order to decide on the disqualification pleas of 10 Bharat Rashtra Samithi (BRS) MLAs who defected to the ruling Congress party. Back on July 31, a Bench led by […] The post SC Raises Concern Over Delay in Telangana MLAs Defection Case appeared first on Telugu360 .
బ్రిడ్జి ఉన్నట్టా? లేనట్టా? టేకుమట్ల, ఆంధ్రప్రభ : నవ్వి పొదురు గాక నాకేటి
Ap Cabinet Meeting : మంత్రి వర్గ సమావేశంలో కీలక నిర్ణయాలివే
ఆంధ్రప్రదేశ్ మంత్రి వర్గ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు
వాటి నిర్మూలనకు కృషి చేయాలి.. చిగురుమామిడి పోలీస్ స్టేషన్ ల్లోమన ఊరు-మన బాధ్యతగోడపత్రికల
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ నవంబర్ 11న జరగనుంది. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో
త్వరగా పరిష్కరించాలి వైద్య పరీక్షలు చేయించుకున్న ఇన్చార్జి పీఓ ఉట్నూర్, ఆంధ్రప్రభ :
రాజంపేటలో కల్తీ డీజిల్ విక్రయాలు..
రాజంపేటలో కల్తీ డీజిల్ విక్రయాలు.. రాజంపేట (బిక్కనూర్), ఆంధ్రప్రభ : రాజంపేట మండల
మధ్యాహ్న భోజనం తిని విద్యార్థులకు అస్వస్థత
జమ్మికుంట: కరీంనగర్ జిల్లా జమ్మికుంట ప్రాథమిక ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం వికటించింది. దీంతో 17 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వెంటనే అప్రమత్తమైన ఉపాధ్యాయులు విద్యార్థులను జమ్మికుంట ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించారు. భోజనంలో గుడ్లు వాసన వచ్చాయని.. అన్నంలో పురుగులు ఉన్నాయని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. అస్వస్థతకు గురైన విద్యార్థులకు ఎలాంటి ప్రమాదం లేదని వైద్యులు తెలిపారు.
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ను మెట్రో మార్గంతో అనుసంధానం : కిషన్ రెడ్డి
హైదరాబాద్: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆధునికరణ పనులు వేగంగా సాగుతున్నాయని బిజెపి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. నడుస్తున్న రైళ్లు, ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా పనులు చేయాల్సి వస్తోందని అన్నారు. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ అభివృద్ధి పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రూ.715 కోట్లతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పునరాభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కు నిత్యం 1.97 లక్షల ప్రయాణికులు వస్తుంటారని తెలియజేశారు. శంషాబాద్ విమానాశ్రయం వలే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ను తీర్చిదిద్దాలనేది తన ఆంకాంక్ష అని.. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ను మెట్రో మార్గంతో అనుసంధానం చేస్తున్నాం అని.. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో 26 లిఫ్టులు, 32 ఎస్కలేటర్లు ఉంటాయని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. రైల్వేస్టేషన్ కోసమే ప్రత్యేకంగా 2 సబ్ స్టేషన్ల నిర్మాణం జరుగుతోందని, 5 మెగావాట్ల సౌరవిద్యుత్ ప్లాంటు కూడా ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ను 1.65 లక్షల చ.మీ. మేర కొత్తగా నిర్మిస్తున్నామని, వచ్చే ఏడాది డిసెంబర్ లోపు ప్రధాని నరేంద్రమోడీ చేతుల మీదుగా ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.
ఫ్యాక్ట్ చెక్: ప్రధాని నరేంద్ర మోదీ సభకు హాజరైతే 50 మార్కులు విద్యార్థులకు ఇవ్వడం లేదు
ఉత్తరాఖండ్ లోని దేవ్ భూమి యూనివర్శిటీ అధికారులు ప్రధాని మోడీ సభకు హాజరైతే 50 ఇంటర్నల్ మార్కులు ఇస్తామని
రవితేజ లేటెస్ట్ మూవీ.. నవ్వులు పూయిస్తున్న గ్లింప్స్..
మాస్ మహరాజ రవితేజ సినిమా వస్తుందంటే ఒకప్పుడు ఫ్యాన్స్కి అది ఒక పండుగలా ఉండేది. మాస్ ఎలిమెంట్స్తో పాటు కామెడీతో ఆయన సినిమాలు నిండిపోయేవి. గత కొంతకాలంగా రవితేజ సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్నారు. కొద్ది రోజుల క్రితమే ‘మాస్ జాతర’ అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించారు. కానీ, ఈ సినిమా కూడా బాక్సాఫీస్ ఎదుట బోల్తా పడింది. ఇప్పుడు మరో సినిమాతో బిజీ అయిపోయారు రవితేజ. ‘నేను శైలజ’, ‘ఉన్నది ఒకటే జిందగీ’ సినిమాలతో ప్రేక్షకులకు చేరువైన కిషోర్ తిరుమల దర్శకత్వంలో రవితేజ సినిమా చేస్తున్నారనే విషయం తెలిసిందే. దీనికి ‘#RT76’ అనే వర్కింగ్ టైటిల్ ఇంతకాలం ప్రచారంలో ఉంది. తాజాగా ఈ సినిమా టైటిల్ని రివీల్ చేస్తూ ఓ గ్లింప్స్ని విడుదల చేసింది చిత్ర యూనిట్. సినిమాకు ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ అనే టైటిల్ని ఫిక్స్ చేశారు. టైటిల్ గ్లింప్స్లో రామసత్యనారాయణ(రవితేజ) జీవితంలో ఇద్దరు ఆడవాళ్లు అడిగిన ప్రశ్నలకు ఎవరు సమాధానాలు చెప్పలేకపోయారు అంటూ రవితేజ చెప్పిన డైలాగ్ నవ్వులు పూయిస్తుంది. ఈ సినిమాలో డింపుల్ హయాతి, అషికా రంగనాథ్ హీరోయిన్లు. సునీత్, సత్య, వెన్నెల కిషోర్, శుభలేఖ సుధాకర్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. భీమ్స్ సంగీతం అందిస్తున్నారు. వచ్చే సంక్రాంతి కానుకగా ఈ సినిమాను విడుదల చేస్తున్నట్లు గ్లింప్స్లో ప్రకటించారు.
రాష్ట్రస్థాయి పోటీలకు విద్యార్థిని అంజలి
రాష్ట్రస్థాయి పోటీలకు విద్యార్థిని అంజలి దండేపల్లి, ఆంధ్రప్రభ : నల్గొండ (Nalgonda) లో
జాతీయ స్థాయి రెజ్లింగ్ పోటీలకు కానిస్టేబుల్ ఎంపిక.
జాతీయ స్థాయి రెజ్లింగ్ పోటీలకు కానిస్టేబుల్ ఎంపిక. ఊట్కూర్, ఆంధ్రప్రభ : తెలంగాణ
జిల్లాను టాప్ ఫైవ్ లో ఉంచాలి… ప్రతి ఉద్యోగి 24 గంటలు విధుల్లో
కాంప్లెక్స్ షెటర్లను కిరాయికి ఇస్తాం
స్పందించిన కమ్మర్పల్లి ఎంపీడీవోఆంధ్రప్రభ ఎఫెక్ట్ కమ్మర్పల్లి, ఆంధ్రప్రభ : కమ్మర్ పల్లి మండల
ముగింపు దశలో షట్డౌన్ వెబ్ డెస్క్, ఆంధ్రప్రభ : అమెరికాలో నెలకొన్న సుధీర్ఘ
Ravi Teja’s BMW: Perfect Sankranthi Entertainer
Mass Maharaja Ravi Teja is joined hands with director Kishore Tirumala for a wholesome entertainer co-starring Ashika Ranganath and Dimple Hayathi. Sudhakar Cherukuri is bankrolling the movie, with Zee Studios presenting. Today, the makers revealed the film’s title, first look, and title glimpse. Ravi Teja’s character finds himself hilariously trapped between two women in his […] The post Ravi Teja’s BMW: Perfect Sankranthi Entertainer appeared first on Telugu360 .
#ఫైరింగ్ రేంజ్లో పవన్ గన్ ప్రాక్టీస్ #PawanKalyan #Tadepalli #Police #ShootingPractice #viralvideo
రేపు ఘట్కేసర్లో అందెశ్రీ అంత్యక్రియలు
రేపు ఘట్కేసర్లో అందెశ్రీ అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనలతో అంతిమ సంస్కారాలులాలాపేట నివాసానికి అందెశ్రీ
బస్సు ను లారీ ఢీ కొనడంతో.. అదుపు తప్పి బోల్తా
అమరావతి: : నల్గొండ జిల్లా ఎపి లింగోటం గ్రామంలో రోడ్డు ప్రమాదం జరిగింది. యూటర్న్ తీసుకుంటున్న బస్ ను వెనుక నుంచి లారీ ఢీకొంది. ఉల్లిపాయల లోడ్ తో వెళ్తున్న లారీ అదుపు తప్పి బోల్తా పడడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ముగ్గురు విద్యార్థులకు స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. స్థానికులు సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
రేపు ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్సుకు శంకుస్థాపన
కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ శ్రీకాకుళం, ఆంధ్రప్రభ బ్యూరో : ఎచ్చెర్ల నియోజకవర్గం
32 కిలోల గంజాయి పట్టుకున్న పోలీసులువాహనం స్వాధీనంగంజాయి అక్రమ రవాణాపై కఠిన చర్యలుజిల్లా
ప్రైవేటు పాఠశాలల మధ్య పోటాపోటీ…
ప్రైవేటు పాఠశాలల మధ్య పోటాపోటీ… నర్సింహులపేట, ఆంధ్రప్రభ : జిల్లా స్థాయి అండర్
బుమ్రా కంటే అతడే బెస్ట్ బౌలర్.. : మాజీ క్రికెటర్
ప్రస్తుత క్రికెట్లో బెస్ట్ బౌలర్ ఎవరని అడిగితే అంతా ముందుగా చెప్పేది జస్ప్రీత్ బుమ్రా పేరే చెబుతారు. చిన్న, పెద్ద అంతరూ అతడిని ఇస్టపడతారు. అయితే టీం ఇండియా మాజీ క్రికెట్ర్ సుబ్రమణ్యం బ్రదీనాథ్ మాత్రం బుమ్రాపై సంచలన వ్యాఖ్యలు చేశారు. బుమ్రా కంటే యువ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి ఎంతో బెటర్ అని పేర్కొన్నారు చక్రవార్తి గత కొంతకాలంగా అద్భుతంగా రాణిస్తున్నాడని, అందుకే టి-20ల్లో నెం.1 బౌలర్ అయ్యాడని కొనియాడారు. ‘‘వరుణ్ చక్రవర్తి ప్రపంచంలోనే నెం.1 టి-20 బైలర్ ఎందుకు అయ్యాడో అతడి గణంకాలే చెబుతున్నాయి. అతడు బుమ్రా కంటే ఎక్కువ విలువైనవాడు. పవర్ప్లేలో కావొచ్చు, డెత్ ఓవర్లలో కానీ పరుగులు కట్టడి చేయాలంటే కెప్టెన్కు గుర్తుకువచ్చే పేరు చక్రవర్తిదే. అతడు ఇప్పుడు భారత జట్టులో ప్రధాన బౌలర్. తన అంతర్జాతీయ కెరీర్ అరంభంలో పెద్దగా రాణించకపోయినా.. తన పునరాగమనంలో మాత్రం అద్భుతాలు చేస్తున్నాడు. టి-20 ప్రపంచకప్ 2026లో అతడు భారత జట్టుకు కీలకం కానున్నాడు. వరుణ్ బంతితో మ్యాజిక్ చేస్తే భారత్కు తిరుగుండదు’’ అని సుబ్రమణ్యం అన్నారు.
గన్నవరంలో కేంద్ర బృందం గన్నవరం, ఆంధ్రప్రభ : మొంథా తుఫాను (mantha cyclone)
Samantha’s Socio-fantasy Attempt
Top actress Samantha is returning back to Telugu cinema after a huge gap. The actress has commenced shooting for ‘Maa Inti Bangaram’ and this interesting attempt is directed by Nandini Reddy. The film is said to be a socio-fantasy film which comes with a divine touch. Samantha’s rumored boyfriend Raj Nidimoru has penned the script […] The post Samantha’s Socio-fantasy Attempt appeared first on Telugu360 .
కేజీబీవీ విద్యాలయం ఆకస్మిక తనిఖీ..
కేజీబీవీ విద్యాలయం ఆకస్మిక తనిఖీ.. జూలూరుపాడు, ఆంధ్రప్రభ : కస్తూరిభా గాంధీ బాలికల
చాలామంది గుండె జబ్బు వచ్చే పేషెంట్లకు ఆఖరి సమయంలో హార్ట్ ఫెయిల్యూర్ అనేది వస్తుంది.. గుండె ప్రధాన పని ఏంటి అంటే రక్తాన్ని శరీరంలోని వివిధ భాగాలకు పంపించడమే.. అది పుట్టినప్పటినుంచి చనిపోయేదాకా నిరంతరం పనిచేసే ఒక పంపు.. కానీ ఆ పంపు పని గుండె చేయలేనప్పుడు అది పూర్తి ఫెయిల్యూర్ అయిపోయి కాళ్ళ వాపులు ఆయాసము వస్తాయి.. గుండె ఎన్లార్జ్ అయిపోయి చాలా పెద్దగా అవుతుంది.. అప్పుడు దానిని కార్డియామయోపతి అని అంటారు.. అటువంటి అప్పుడు హార్ట్ ట్రాన్స్ ప్లాంటేషన్ అనేది చాలా అవసరం అంటే గుండె మార్పిడి శస్త్ర చికిత్స.. కానీ ఇది చాలామందికి అవసరం ఉండడము మరియు గుండెను చనిపోయినప్పుడు కడావరిక్ ట్రాన్స్ ప్లాంటుకు దానం చేయడం మన లాంటి దేశాలలో చాలా తక్కువగా ఉంటుంది.. అన్ని దేశాలలో కూడా గుండె ట్రాన్స్ ప్లాంటేషన్ కోసం ఎదురు చూసే వాళ్లకు గుండె దొరకడం అనేది కష్ఠం గా ఉంటుంది.. ఎందుకంటే అవయవ దానం అనే కాన్సెప్ట్ ఇప్పుడిప్పుడే మన దేశంలో వస్తూ ఉంది.. బ్రెయిన్ డెడ్ అయిన పేషంట్ల అవయవాలను మనం దానం చేయవచ్చు.. అలా గుండె మార్పిడి కోసం వెయిటింగ్ చేస్తున్న వాళ్ళకు ఈ హార్ట్ ఫెయిల్యూర్ నుంచి ఉపశమనం కలిగించే కి ఓ పరికరాన్ని అనగా ఓ యంత్రాన్ని గుండె లోపల పంపు చేయడానికి అమరుస్తారు.. కొన్ని కారణాల వలన గుండె మార్పిడి చేయడానికి పనికిరాని అప్పుడు కూడా ఈ యంత్రాన్ని అమరుస్తారు.. దీనిని లెఫ్ట్ వెంట్రుకలర్ అసిస్టెంట్ డివైస్ LVAD అని అంటారు.. ఇది ఎడమ జఠరికలో అమరుస్తారు అక్కడినుంచి రక్తాన్ని తీసుకొని బృహద్దమని అనగా అయోర్టాలోకి పంపిస్తుంది.. ఇది బ్యాటరీ సహాయంతో పనిచేస్తుంది ఈ బ్యాటరీ లోకి కనెక్ట్ చేసే లీడ్ ను మన చర్మం నుంచి బయటికి తీసుకొచ్చి పెడతారు.. ఇవి రీఛార్జిబుల్ బ్యాటరీలు 12 గంటల నుంచి 24 గంటల వరకు పనిచేస్తాయి.. ఈ పరికరం ఖరీదు దానికి అమర్చేకి అంతా కలిపి ఓ 40-80 లక్షల రూపాయల దాకా ఖర్చు అవుతుంది.. ఇది మన దేశంలో చాలా తక్కువగా అమరుస్తారు కానీ జర్మనీ లాంటి దేశాలలో ఎక్కువగా అమరుస్తారు.. కొందరు గుండె మార్పిడి కంటే ఇదే సౌకర్యంగా ఉంది అని కూడా ఫీల్ అవుతారు.. మన దేశంలో ఇది రేటు తక్కువగా ఉండండం వల్ల దేశ విదేశాల నుంచి ఇక్కడికి వచ్చి ఇంటర్నేషనల్ మెడికల్ టూరిజం ద్వారా అమర్చుకుంటూ ఉన్నారు.. ఇది చాలా ఖరీదైనది కానీ ప్రాణాలు పోకుండా ఆపుతుంది... - డాక్టర్ చింతా ప్రభాకర్ రెడ్డి MS MCh గుండె మరియు ఊపిరితిత్తుల శస్త్రచికిత్స నిపుణులు ప్రభుత్వ సర్వజన వైద్యశాల కర్నూలు
Allu Sirish Responds to Trolls in Style
Mega hero Allu Sirish got engaged to his lady love Nayanika and the wedding will take place soon. The engagement was limited to the family members. Allu Sirish’s look and his specially designed jewellery went viral all over. Some of the meme pages have trolled Allu Sirish for wearing a necklace and some of them […] The post Allu Sirish Responds to Trolls in Style appeared first on Telugu360 .
జంతర్ మంతర్ దగ్గర… యువకుడు తనను తాను కాల్చుకుని.. ఢిల్లీ : దేశ
Ram Charan’s Chikiri Rare Global Milestone
Mega Power Star Ram Charan attained global fame with RRR and is now all set to enthrall in the rustic sports-action drama Peddi, helmed by Buchi Babu Sana. The musical journey of the movie began with the release of the first single, Chikiri Chikiri, which has already become a worldwide sensation. AR Rahman delivered a […] The post Ram Charan’s Chikiri Rare Global Milestone appeared first on Telugu360 .
ఘనంగా కార్తీక మహోత్సవాలు వేకువ జాము నుంచే దర్శనం ప్రారంభం.. నంద్యాల బ్యూరో,
వైభవంగా లక్షదీపోత్సవం, పుష్కరిణి హారతి నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ : నంద్యాల జిల్లాలోని
Massive Bureaucratic Reshuffle on the Cards in Andhra Pradesh
Andhra Pradesh is gearing up for a major bureaucratic overhaul. The state administration, led by Chief Minister N. Chandrababu Naidu, is preparing for a large-scale reshuffle of IAS officers across departments. After the formation of the coalition government, several transfers have already taken place, but the next phase is expected to be far more significant. […] The post Massive Bureaucratic Reshuffle on the Cards in Andhra Pradesh appeared first on Telugu360 .
నేల కూలిన తెలంగాణ సాహితీ శిఖరం
నేల కూలిన తెలంగాణ సాహితీ శిఖరం నర్సంపేట, ఆంధ్రప్రభ : తెలంగాణ సాహితీ
వ్యాపారులకు అధికారుల ఆదేశం సుల్తానాబాద్, ఆంధ్రప్రభ : రాజీవ్ రహదారి కి ఇరువైపుల
సోలార్ ప్లాంట్ కు స్థల పరిశీలన…
సోలార్ ప్లాంట్ కు స్థల పరిశీలన… బిక్కనూర్, ఆంధ్రప్రభ : కామారెడ్డి జిల్లా
రెండోదశలో 122 స్థానాల్లో ఓటింగ్కు సర్వంసిద్ధం చివరి రోజు ఎన్డిఎ, మహాకూటమి నేతల హోరాహోరీ ప్రచారం 14న ఎన్నికల ఫలితాలు పాట్నా: బీహార్లో ఆదివారం అసెంబ్లీ ఎన్నికల ప్రచార పర్వం ముగిసింది. రెండో తుది రౌండ్ పోలింగ్ ప్రచారం చివరి రోజున ఎన్డిఎ, ఇం డియా కూటమి అగ్రనేతలు పలు సభలలో గడు వు దాకా సభల్లో పాల్గొన్నారు. సాయంత్రంతో నెలరోజులుగా ఇక్కడ నెలకొని ఉన్న తీవ్రస్థాయి వ్యాగ్యుద్ధం, అధికారం కోసం ప్రత్యర్థుల స్థాయి హోరాహోరీ ముగిసింది. రెండో దఫా ఓటింగ్ మంగళవారం జరుగుతుంది. ఈ నెల 6వ తేదీన తొలి దశ పోలింగ్లో బీహార్లో అత్యధిక స్థాయి లో దాదాపు 65 శాతం ఓటింగ్ రికార్డు అయిం ది. అప్పుడు 121 స్థానాల్లో తమ ప్రతినిధుల భ వితవ్యాన్ని ప్రజలు బ్యాలెట్ ద్వారా నిర్ధేశించి ఉంచారు. రెండో దఫాలో 122 స్థానాలకు పో లింగ్ జరుగుతుంది. దీనితో ఓటర్లను ఆకట్టుకునేందుకు పార్టీల వ్యూహాలకు మరింత పదును పెట్టుకోవడం జరిగింది. ఆదివారం కేంద్ర హోం మంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఇతర నేతలు ఎన్డిఎ తరఫున పలు సభల లో ప్రసంగించారు. ఇండియా కూటమి నుంచి కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ రంగంలోకి దిగా రు. ప్రధాని మోడీ, అమిత్ షాలపై ఓట్ల చోరీ ఆ రోపణలను తీవ్రతరం చేశారు. సీమాంచల్ ప్రాంతంలోని కిషన్గంజ్, పూర్ణియా జిల్లాల్లో ముస్లింల జనా భా ఎక్కువగా ఉండటంతో ఇక్క డ తమ స్థితిని పదిలపర్చుకునేందుకు ఇండియా కూటమి య త్నిస్తోంది. దీనికి ప్రతిగా బీహార్ ప్రగతిని ప్రధా న నినాదంగా చేసుకుని కేంద్ర మంత్రులు క్షేత్రస్థాయిలో ప్రచార రంగంలోకి దిగారు. వరుసగా 20 దశాబ్దాలుగా బీహార్లో నితీశ్ పాలన కొనసాగుతూ వస్తోంది. దీనిని ఇప్పుడు దెబ్బతీసేందుకు ప్రత్యేకించి ఆర్జేడీ నేత తేజస్వీయాదవ్ తన స్థానికత బలంతో ఓటర్లను ఆకట్టుకునేందుకు యత్నించారు. తండ్రి లాలూ సెంటిమెంట్ను జాగ్రత్తగా వాడుకున్నారు. ఈ సారి ఎన్నికల ప్రచారానికి కేంద్ర మంత్రులు అ నేక మంది బీహార్లో ప్రచారం సాగించారు. డ బుల్ ఇంజిన్తోనే బీహార్ ప్రగతి సాగుతుందనే సంకేతాలు వెలువరించారు. పలువురు ఎన్డిఎ పాలిత సిఎంలు, మంత్రులు కూడా ప్రచారానికి వచ్చా రు. కాంగ్రెస్ సిఎంలు కూడా బీహార్ ప్రచారానికి దిగారు. ఎన్డిఎ, ఇండియా కూటమి మ ధ్య ఈసారి ఓటరు ఎటువైపు మొగ్గుచూపుతారనేది ఈ నెల 14వ తేదీన ఎన్నికల వెల్లడి అవుతుంది. ఈసారి ఎన్నికల ఫలితం ఇప్పటికైతే ఎవరికి అంతుచిక్కని ఉత్కంఠత రీతిలోనే ఉందని ఎన్నికల విశ్లేషకులు తెలిపారు.
Undavalli Arun Kumar : ఉండవల్లి జోస్యం నిజమవుతుందా?
మాజీ పార్లమెంటు సభ్యుడు ఉండవల్లి అరుణ్ కుమార్ అంచనాలు ఎప్పటికప్పుడు నిజమవుతాయని చెప్పలేం
అందే శ్రీ ఇక లేరు ఉమ్మడి మెదక్ బ్యూరో, ఆంధ్రప్రభ : అందే
రేపే జూబ్లీహిల్స్ పోలింగ్కు పకడ్బందీ ఏర్పాట్లు
కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థులతోపాటు 58 మంది పోటీ…407 కేంద్రాల ద్వారా 4,01,365
ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అవసరం
ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అవసరం మేడిపల్లిలో సిటీ ట్రైనింగ్ సెంటర్కు శంకుస్థాపన మేడిపల్లి,ఆంధ్రప్రభ
దృశ్యం సినిమా వీక్షించి.. భార్యను చంపి కొలిమిలో పడేసి.. మిస్సింగ్ కేసు
ముంబయి: దృశ్యం సినిమాలు నాలుగు సార్లు వీక్షించి భార్యను భర్త చంపి కొలిమిలో పడేశాడు. అనంతరం స్థానిక పోలీస్ స్టేషన్లో తన భార్య కనిపించడంతో లేదని ఫిర్యాదు చేశాడు. పోలీసులు లోతుగా విచారించడంతో అసలు నిజాలు బయటకు వచ్చాయి. అతడిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ఈ సంఘటన మహారాష్ట్రలోని పుణేలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... శివాణే ప్రాంతంలో సమీర్ పంజాబ్రావు జాదవ్ అనే వ్యక్తి తన భార్య అంజలి సమీర్ జాదవ్తో నివసిస్తున్నాడు. సటేజ్ పటీల్ అనే వ్యక్తితో అంజలి వివాహేతర సంబంధం పెట్టుకోవడంతో దంపతుల మధ్య గత కొన్ని రోజుల నుంచి గొడవలు జరుగుతున్నాయి. ఘర్షణలు తారాస్థాయికి చేరుకోవడంతో భార్యను చంపాలని నిర్ణయం తీసుకున్నాడు. నటుడు దేవగణ్ నటించిన దృశ్యం సినిమాను నాలుగు సార్లు వీక్షించాడు. ఓ గిడ్డంగి 18,000 రూపాయలకు అద్దెకు తీసుకొని అగ్నికుండం ఏర్పాటు చేసుకున్నాడు. అక్టోబర్ 26న భార్యను తీసుకొని మరియాయ్ ఘాట్కు తీసుకెళ్లాడు. దారిలో స్నాక్స్ తీసుకొని భార్యను గిడ్డంగికి తీసుకెళ్లాడు. గిడ్డంగిలో భార్యను గొంతునులిమి చంపి అనంతరం కొలిమిలో మృతదేహాన్ని పడేశాడు. మృతదేహంపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. తరువాత అస్థికలు నదిలో కలిపేశాడు. అనంతరం తన భార్య కనిపించడం లేదని స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పలుమార్లు పోలీస్ స్టేషన్లో భర్త వచ్చి ఆరాతీశాడు. పోలీసులు అడిగినప్పుడల్లా సమాధానాలు వేర్వేరుగా చెబుతుండడంతో వెంటనే అతడిని అదుపులోకి తీసుకొని తనదైన శైలిలో ప్రశ్నించడంతో నిజాలు ఒప్పుకున్నాడు. వెంటనే అతడిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు.
ఇసికి వీడియో ఆధారాలతో ఫిర్యాదు చేశాం : హరీశ్ రావు
హైదరాబాద్: కాంగ్రెస్ అధికార దుర్వినియోగం చేస్తోందని బిఆర్ఎస్ మాజీ మంత్రి హరీశ్ రావు తెలిపారు. ఎస్ఇసిని బిఆర్ఎస్ నేతలు కలిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సమస్యాత్మక కేంద్రాల వద్ద బలగాలను పెంచాలని విజ్ఞప్తి చేశామని అన్నారు. మిక్సీలు, గ్రైండర్లు, చీరలు పంచుతున్నారని, మంగళవారం పోలీంగ్ లో దొంగఓట్లు పడే అవకాశం ఉందని హరీశ్ రావు తెలియజేశారు. జూబ్లీహిల్స్ లో మద్యం ఏరులై పారుతోందని, ఫేక్ ఓటర్ ఐడిలు పంచుతున్నారని విమర్శించారు. ఇసికి వీడియో ఆధారాలతో ఫిర్యాదు చేశామని, కాంగ్రెస్ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తుందని హరీశ్ రావు మండిపడ్డారు.
9వ తరగతి విద్యార్థిని అనుమానాస్పద మృతి!
అమరావతి: కడప జిల్లా చింతకొమ్మదిన్నెలో విషాదం చోటు చేసుకుంది. చైతన్య పాఠశాల హాస్టల్లో 9వ తరగతి చదువుతున్న ఓ విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం కలకలం రేపింది. అనారోగ్యంగా ఉందని రిమ్స్కు తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. విద్యార్థిని హాస్టల్ గదిలో ఉరి వేసుకుని మృతి చెందింది. తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వకుండా.. ఈ మృతిని పాఠశాల యాజమాన్యం గోప్యంగా ఉంచడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.
ఎంత ధాన్యం వచ్చింది?.. ఎంత గొనుగోలు చేశారు?
ఎంత ధాన్యం వచ్చింది?.. ఎంత గొనుగోలు చేశారు? రాజన్న సిరిసిల్ల, ఆంధ్రప్రభ :
రెడ్డిగూడెం వద్ద మరో బస్సు ప్రమాదం #Accident #Palnadu #Reddegudem #BusCrash #Police #viralvideo
దక్షిణ కాశీలో పోటెత్తిన భక్తజనం..
దక్షిణ కాశీలో పోటెత్తిన భక్తజనం.. బిక్కనూర్, ఆంధ్ర ప్రభ – దక్షిణ కాశీగా
ముమ్మరంగా సాగుతున్న పనులు మక్తల్, ఆంధ్రప్రభ : నారాయణపేట జిల్లా నియోజకవర్గ కేంద్రమైన
పాలకులు నిర్లక్ష్యం.. నాయకుడు ఆగ్రహం..
పాలకులు నిర్లక్ష్యం.. నాయకుడు ఆగ్రహం.. నారాయణపేట ప్రతినిధి, ఆంధ్రప్రభ – నారాయణపేట జిల్లా
Kolikapudi Srinivasa Rao : కొలికపూడిని కెలుక్కుంటే ఎవరికి నష్టం?
తిరువూరు వివాదంలో తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణ కమిటీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావుదే తప్పని తేల్చింది
రాజన్న- భీమన్న ఆలయంలో కార్తీక సందడి
రాజన్న- భీమన్న ఆలయంలో కార్తీక సందడి రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ, ఆంధ్రప్రభ
Bihar Assembly Elections : బీహార్ ఎన్నికలకు అంతా సిద్ధం
బిహార్లో అసెంబ్లీ ఎన్నికల రెండో దశలో రేపు జరగనున్న పోలింగ్ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా భద్రత ఏర్పాట్లను కట్టుదిట్టం చేశారు
బాసరతో అందెశ్రీకి అవినాభావ అనుబంధం
బాసరతో అందెశ్రీకి అవినాభావ అనుబంధం బాసర, ఆంధ్రప్రభ : తెలంగాణ సాహితీ పితామహుడు,
తల్లిదండ్రుల ఆశలను నిజం చేసిన రోజా… నర్సంపేట, ఆంధ్ర ప్రభ : పేదరికం
తెలుగు వెలుగు సూర్యుడు సీపీ బ్రౌన్
తెలుగు వెలుగు సూర్యుడు సీపీ బ్రౌన్ జాయింట్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ శ్రీ
ఘనంగా చార్లెస్ ఫిలిప్ బ్రౌన్ జయంతి
ఘనంగా చార్లెస్ ఫిలిప్ బ్రౌన్ జయంతి తెలుగు-ఇంగ్లీష్ నిఘంటువు రూపొందించింది చార్లెస్ ఫిలిప్
లారీ కిందపడి బాలుడు మృ*తి #RoadAccident #Telangana #TrafficSafety #rajendranagar #telugupost
జడేజా ఇన్స్టా అకౌంట్ మాయం.. కారణం అదేనా..?
ప్రతిష్టాత్మక ఇండియన్ ప్రీమియర్ లీగ్కి ఇంకా చాలా సమయమే ఉన్నా.. దాని గురించి చర్చ ఇప్పటికే మొదలైంది. ఏ ఫ్రాంచైజీలు ఏ ఆటగాడిని ఆట్టిపెట్టుకుంటాయో, ఎవరిని వదిలేస్తారా అని అభిమానులు సోషల్మీడియాలో చర్చించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో టీం ఇండియా ఆల్ రౌండర్ రవీంద్ర జడేజాకు సంబంధించిన ఓ విషయం ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. సోమవారం రవీంద్ర జడేజా ఇన్స్టా అకౌంట్ మాయమైంది. దీంతో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు అతడిని వదులుకునేందుకు సిద్ధమైందనే వార్తకు మరింత బలం చేకూరింది. కానీ, అసలైన కారణం ఇప్పటి వరకూ తెలియరాలేదు. వచ్చే ఐపిఎల్లో రాజస్థాన్ రాయల్స్ జట్టు తమ కెప్టెన్గా ఉన్న సంజూ శాంసన్ను వదులుకొనేందుకు ఆసక్తిగా ఉన్నట్లు చాలాకాలంగా వార్తలు వస్తున్నాయి. సంజూని తమ జట్టులోకి తీసుకొని అతడికి బదులుగా ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా, సామ్ కరన్లను వదలుకొనేందుకు సిఎస్కె సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఆర్ఆర్ జట్టు ఆమోదం తెలిపితే ఈ ప్రక్రియ పూర్తవుతుందట. 2021 నుంచి సంజూ శాంసన్ రాజస్థాన్ రాయల్స్ జట్టుకు కెప్టెన్గా వ్యవహరిస్తున్నాడు. ఐపిఎల్ కెరీర్లో అతడు ఎక్కువ మ్యాచ్లు ఆర్ఆర్ తరఫునే ఆడాడు. మరోవైపు సిఎస్కె జట్టులో రవీంద్ర జడేజా కూడా చాలాకాలంగా కొనసాగుతున్నాడు. 2022లో అతడికి స్వల్పకాలం కెప్టెన్సీ కూడా ఇచ్చారు. కానీ, కెప్టెన్గా జడేజా ఆకట్టుకోకపోవడంతో మరోసారి ఆ బాధ్యతలను ధోనీకే అప్పగించారు. అయితే జడేజా తొలి రెండు ఐపిఎల్ సీజన్లలో రాజస్థాన్ రాయల్స్ తరఫఉనే ఆడాడు.
BRS : కాంగ్రెస్ పై ఎన్నికల అధికారికి బీఆర్ఎస్ ఫిర్యాదు
జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఉప ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ అధికార దుర్వినియోగానికి పాల్పడుతుందని బీఆర్ఎస్ నేతలు ఎన్నికల అధికారిని కలిశారు.
Exclusive: Fans’ Feedback reaches Ravi Teja
Mass Maharaj Ravi Teja has delivered the most number of debacles in his career. His recent offering Mass Jathara even failed to register decent openings in its first weekend. Ravi Teja’s hardcore fans are completely worried about the choice of films the actor has been making and about Ravi Teja’s opinion on taking up experiments. […] The post Exclusive: Fans’ Feedback reaches Ravi Teja appeared first on Telugu360 .
అంగరంగ వైభవంగా సీతా రాములోరి కళ్యాణం…
రాములోరికి పట్టు వస్త్రాలు సమర్పించిన ఎమ్మెల్యే కడియం శ్రీహరి జనగామ, ఆంధ్రప్రభ ప్రతినిధి
రాములోరి కళ్యాణం.. జనగామ, ఆంధ్రప్రభ ప్రతినిధి – అంగరంగ వైభవంగా సీతారాములోరి కళ్యాణ
Nara Lokesh : మంత్రులకు కొత్త టాస్క్ ఇచ్చిన నారా లోకేశ్
తెలుగుదేశం మంత్రులతో టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేశ్ సమావేశమయ్యారు.
మీరు రెండేళ్లే.. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ ఓటమి ఖాయమైపోయిందని.. ఈ
యువతితో వివాహిత సహజీవనం.... అడ్డుగా ఉన్నాడని శిశువు చంపిన కసాయి తల్లి
చెన్నై: వివాహిత, ఓ యువతి గాఢంగా ప్రేమించుకున్నారు. ఇద్దరు శారీరకంగా కలిశారు. వీళ్లు ఏకాంతంగా గడుపుతుండగా శిశువు అడ్డుకావడంతో కన్నతల్లి చంపేసింది. ఈ సంఘటన తమిళనాడు రాష్ట్రం కృష్ణగిరి జిల్లాలో జరిగింది. చిన్నతి గ్రామంలో సురేష్(38), భారతి(28) అనే దంపతులు నివసిస్తున్నారు. గత కొంతకాలంగా సుమిత్ర అనే యువతితో భారతి సహజీవనం చేస్తోంది. ఇద్దరు కూడా లివ్ ఇన్ పార్టర్లో ఉన్నారు. భారతికి కుమారుడు పుట్టిన తరువాత ఇద్దరు కలవడం తగ్గించారు. ఈ జంట కలిసి సమయం గడిపేందుకు టైమ్ లేకపోవడంతో పసి కందును హత్య చేశారని భారతి నిర్ణయం తీసుకుంది.చిన్నారికి తల్లి పాలు ఇస్తుండగా అపస్మారకస్థితిలోకి వెళ్లిపోయాడు. వెంటనే తం డ్రి బాబును కెళమంగళం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించాడు. పరీక్షించిన వైద్యులు అప్పటికే చిన్నారి చనిపోయిందని తెలిపారు. బాబు మరణం సహజంగానే జరిగిందని అందరూ భావిలించారు. తన కుమారుడు చనిపోవడానికి అతడి భార్య భారతి(26), ఆమె ప్రియురాలు సుమిత్ర కారణమని ఆరోపణలు చేయడంతో పోలీసులు కేస నమోదు చేసి దర్యాప్తు ప్రారంబించారు. భారతి ఫోన్లో అసభ్యకర ఫొటోలు, వాయిస్ మెయిల్ ఉండడంతో పోలీసులు చూపించాడు. భారతి తన బిడ్డను చంపినట్లుగా ఒప్పుకున్న ఆడియో కూడా ఉండడంతో పోలీసులు సమర్పించాడు. దీంతో వెంటనే ఇద్దరిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ఈ దంపతులకు నాలుగు, ఐదు సంవత్సరాల కూతుళ్లు కూడా ఉన్నారు.
Telugu Desam Party : టీడీపీలో థిక్కార స్వరం.. ఇది వేకప్ కాల్.. మేల్కొనకపోతే?
తెలుగుదేశం పార్టీ నలభై ఏళ్ల నుంచి రాజకీయాల్లో ఉంది. కానీ గతంలో ఎన్నడూ లేని విధంగా పార్టీలో క్రమశిక్షణ కట్టు తప్పుతుంది
కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి బిక్కనూర్, ఆంధ్రప్రభ : శివుని ఆశీస్సులుంటే ఏదైనా సాధ్యమవుతుందని
Telangana : జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై రేవంత్ కీలక ఆదేశాలు
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలకు సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులతో సమావేశమయ్యారు
అలా జరిగితే.. సహించేది లేదు.. ఊట్కూర్, ఆంధ్రప్రభ – మహాత్మా గాంధీ జాతీయ
Andhra Pradesh :ఆంధ్రప్రదేశ్లో మరో బస్సుకు ప్రమాదం
ఆంధ్రప్రదేశ్లో మరో ప్రయివేటు ట్రావెల్స్ బస్సు ప్రమాదానికి గురయింది
అయోధ్యలో 25 అడుగుల రావణుడు #Ayodhya #RamayanaPark #UttarPradesh #CulturalTourism #RavanaStatue
నాగర్కర్నూల్ జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ నాగర్ కర్నూల్, ఆంధ్రప్రభ : జిల్లా
అందెశ్రీ మరణం పట్ల స్పీకర్ గడ్డం ప్రసాద్ దిగ్భ్రాంతి
అందెశ్రీ మరణం పట్ల స్పీకర్ గడ్డం ప్రసాద్ దిగ్భ్రాంతి వికారాబాద్, ఆంధ్రప్రభ :
బండి మనసు బంగారం.. కరీంనగర్, ఆంధ్రప్రభ – ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పదవ

24 C