SENSEX
NIFTY
GOLD
USD/INR

Weather

27    C
... ...View News by News Source

POLICE |అదే పోలీసుల ధ్యేయం..

POLICE | పెద్దపల్లి, ఆంధ్రప్రభ : శాంతి భద్రతల పరిరక్షణే పోలీసుల ధ్యేయమని

ప్రభ న్యూస్ 23 Nov 2025 1:28 pm

Telangana : తెలంగాణ రైజింగ్ సమ్మిట్.. ఫ్యూచర్ సిటీపై రేవంత్ ఆశలు

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాసేపట్లో ఫ్యూచర్ సిటీని సందర్శించనున్నారు

తెలుగు పోస్ట్ 23 Nov 2025 1:26 pm

మనుషుల్లో దేవుడిని సాయిబాబా చూశారు: రేవంత్ రెడ్డి

అమరావతి: భగవాన్ సత్య సాయిబాబా ఆలోచనలు, ఆశయాలను ప్రజల్లో విస్తృతం చేయడానికి తెలంగాణ ప్రభుత్వం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలిపారు. సాయిబాబా శతజయంతి ఉత్సవాలను అధికారికంగా నిర్వహించడానికి సంబంధించి ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసిందని తెలియజేశారు. పుట్టపర్తి హిల్ వ్యూ స్టేడియంలో శతజయంతి ఉత్సవాల కార్యక్రమంలో భాగంగా సాయి కుల్వంత్ హాలులోని సత్య సాయిబాబా మహాసమాధిని రేవంత్ రెడ్డి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగించారు. సాయిబాబా సేవలను గుర్తుచేసుకున్నారు. మానవ రూపంలోని దేవుడు సాయిబాబా శతజయంతి ఉత్సవాల్లో పాల్గొనడం గొప్ప గౌరవంగా ఉందని తెలిపారు. సాయిబాబా మనుషుల్లో దేవుడిని చూశారని, ప్రేమతో మనుషులను గెలిచారని, సేవలతో దేవుడిగా కొలువబడుతున్నారని, మానవులను ప్రేమించాలని ప్రేమ గొప్పది. ప్రేమ ద్వారా ఏదైనా సాధించవచ్చని నిరూపించారని రేవంత్ రెడ్డి ప్రశంసించారు.  సత్య సాయిబాబా మన మధ్యన లేకపోయినా వారిచ్చిన స్ఫూర్తి, భావన నిర్వాహకుల అందరిలో కనిపిస్తోందని, ముఖ్యంగా ప్రతి వారూ చదువుకోవాలని ప్రభుత్వాలతో పోటీ పడి కేజీ టు పీజీ వరకు పేదలకు ఉచితంగా విద్యను అందించి వారి జీవితాల్లో వెలుగులు నింపారని, విద్య, వైద్య, తాగునీటి సౌకర్యం కల్పించడంలో ఎంతో కృషి చేశారని, జీవితంలో చివరి దశలో మరణం తప్ప వేరే మార్గం లేదని అనుకున్న దశలో ఎంతో మందిని బతికించి దేవుడిగా కొలువబడుతున్నారని కొనియాడారు. పాలమూరు లాంటి వలస జిల్లాలు కరువు కాటకాలతో కునారిల్లుతున్న కాలంలో, ప్రభుత్వాలు సైతం తాగునీటి సౌకర్యాలు కల్పించలేని కాలంలో సొంత జిల్లా పాలమూరు దాహర్తిని తీర్చారని గుర్తు చేశారు. అనంతపురం జిల్లాలో తాగునీటి సౌకర్యం కల్పించారని, తమిళనాడు రాష్ట్రంలో సైతం బాబా గారు సేవలను విస్తృత పరిచి ఈనాడు అందరి మనసుల్లో దేవుడిగా శాశ్వత స్థానం సాధించారని రేవంత్ రెడ్డి మెచ్చుకున్నారు.  మానవ సేవ మాధవ సేవ బోధించడమే కాకుండా సంపూర్ణంగా నమ్మి విశ్వసించారని, ఈనాడు 140 దేశాల్లో బాబా భక్తులు ఉండటమే కాకుండా వారంతా వివిధ మార్గాల్లో సేవలు అందిస్తున్నారని, సాయి శతజయంతి ఉత్సవాల్లో రాష్ట్రపతి, ప్రధానమంత్రి, గవర్నర్లు, కేంద్ర మంత్రులు, రాష్ట్రాల మంత్రులు, దాదాపు 40 నుంచి 50 దేశాలకు చెందిన ప్రముఖులు ఎంతో మంది హాజరయ్యారంటే వారి ప్రత్యేకతను గుర్తు చేసుకోవలసిన అవసరం ఉందన్నారు. సత్య సాయిబాబా ఆలోచనలను, వారు అనుసరించిన విధానాలను ప్రజలకు చేరవేయడానికి తెలంగాణ ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరిస్తుందని ప్రకటించారు. పుట్టపర్తి హిల్ వ్యూ స్టేడియంలో జరిగిన సత్య సాయిబాబా శతజయంతి ఉత్సవాల్లో భారత ఉప రాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, త్రిపుర గవర్నర్ నల్లు ఇంద్రసేనా రెడ్డి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్ తో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు.

మన తెలంగాణ 23 Nov 2025 1:25 pm

RSS |పరివర్తన కోసం..

RSS |పరివర్తన కోసం.. RSS | నారాయణపేట ప్రతినిధి, ఆంధ్రప్రభ : వ్యక్తి

ప్రభ న్యూస్ 23 Nov 2025 1:25 pm

ELECTION |’కోడ్ ‘… కూయనుంది…?

ELECTION | మోత్కూర్, ఆంధ్రప్రభ : స్థానిక సంస్థల ఎన్నికలకు సైరన్ మ్రోగనుండడంతో

ప్రభ న్యూస్ 23 Nov 2025 1:20 pm

ముత్తుస్వామి తొలి సెంచరీ.. అరుదైన రికార్డు సొంతం

గౌహటి: బర్సపారా క్రికెట్ స్టేడియం వేదికగా భారత్‌తో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్‌లో సౌతాఫ్రికా భారీ స్కోర్ దిశగా దూసుకెళ్తోంది. ఈ మ్యాచ్‌లో సఫారీల వికెట్లు పడగొట్టడానికి భారత బౌలర్లు తెగ కష్టపడుతున్నారు. ఇప్పటికే సౌతాఫ్రికా 400+ మార్కును దాటేసింది. ఏడో స్థానంలో బ్యాటింగ్‌కి వచ్చిన సెనురన్ ముత్తుస్వామి సెంచరీ సాధించాడు. 192 బంతుల్లో అతడు మూడంకెల స్కోర్‌ దాటేశాడు. టెస్ట్ క్రికెట్‌లో అతడిని ఇదే తొలి శతకం కావడం విశేషం ఈ క్రమంలో ఏడు లేదా అంతకంటే కింది స్థానంలో బ్యాటింగ్‌కి వచ్చి సెంచరీ చేసిన మూడో సౌతాఫ్రికా ఆటగాడిగా ముత్తుస్వామి అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. గతంలో క్వింటన్ డికాక్ (111), లాన్స్ క్లూజ్నర్ (102) ఈ రికార్డును సాధించారు. ఇక మరో సౌతాఫ్రికా టెయిలెండర్ మార్కో జెన్సన్‌ కూడా అర్థ శతకం సాధించాడు. దీంతో దక్షిణాఫ్రికా 136 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 424 పరుగులు చేసింది. క్రీజ్‌లో ముత్తుస్వామి 106, జెన్సన్ 50 ఉన్నారు.  

మన తెలంగాణ 23 Nov 2025 1:17 pm

'ఏనుగు తొండం ఘటికాచలం' ఓసారి చూడొచ్చు

ఈ హాస్యరస ప్రధాన చిత్రం ఈటీవీ విన్ యాప్ లో ఉంది. దీనిని రవిబాబు నిర్మించారు. మామూలుగానే అతను గ్రిప్పింగ్ స్క్రీన్-ప్లేతో సినిమాలను నడిపిస్తాడు. ఏనుగు తొండం ఏమిటి అంటే ఏనుగు తొండం అనేది ఇంటిపేరు అంతే. ఘటికాచలం అతని నామధేయం. నరేష్ ఆ పాత్రను చాలా అద్భుతంగా నటించాడు. ఇంకా చాలామంది మనకు తెలిసిన నటీమణులు నటులు ఇందులో ఉన్నారు.. ఘటికాచలం ఓ రిటైర్డ్ ఎంప్లాయ్ అతని పెన్షన్ పైన అతని ఇద్దరు కొడుకులు ఆధారపడి ఉంటారు.. ఆ ఇద్దరి కొడుకులు ఏమి పని చేయకుండా అప్పులు చేసి తండరి పెన్షన్ పైనే ఆధారపడి ఉంటారు. వాళ్ల ఇద్దరు భార్యలు, పెద్ద కొడుకుకున్న ఇద్దరు పిల్లలు పెన్షన్ పైనే ఆధారపడి ఉంటారు. అందరూ అతని పెన్షన్ కావాలనుకుంటారు కానీ అతనికి తిండి పెట్టే వాళ్ళు కూడా ఉండరు. అప్పుడు అతను ఒంటరిగా ఉన్న సమయంలో తన తోడు కోసం తన పనిమనిషిని పెళ్లి చేసుకుంటాడు. పెన్షన్ లో భార్యకు వాటా పోతుందని పెద్ద కోడలు ఇతనికి ఐదు కోట్ల ఇన్సూరెన్స్ చేసి దానిని ఇతన్ని చంపేసి తీసుకోవాలి అని ప్లాన్ వేస్తుంది.. ఈ ప్లాన్ నుంచి ఘటికాచలం ఎలా తప్పించుకుంటాడు. ఈ ప్లాన్ ఎలా వర్క్ అవుట్ చేస్తారు అనేది సినిమా కథ.. ఇలా ఇన్సూరెన్స్ విషయమై ఇంతవరకు ముందు చాలా చిత్రాలు వచ్చినా కానీ ఇది విభిన్నంగా ఉంది. సినిమాకు ఆయువు పట్టు స్క్రీన్ ప్లే నే.. ఇందులో పెద్ద కోడలుగా నటించిన ఆవిడ, చిన్న కోడుకుగా నటించిన విజయ భాస్కర్ చాలా బాగా నటించారు. చిన్న కొడుకుకు నరేష్ లాగా మేకప్ వేసే సీన్లు హాస్యాన్ని పండిస్తాయి. అందులో అతను నవ్వకుండా మనకు మంచి హాస్యాన్ని అందిస్తాడు.. తల్లిదండ్రులు తమ పిల్లలకు ఎలాంటి లోటు రాకుండా ఎటువంటి కష్టం తెలియకుండా పెంచుతుంటారు. అందుకోసం ఎన్నో కష్టాలను ఆనందంగా భరిస్తుంటారు. అయితే ఆ తల్లిదండ్రులలో ఎవరు తోడును కోల్పోయి ఒంటరిగా మిగిలిపోయినా, ఆ బాధను ఇతర కుటుంబ సభ్యులెవరూ అర్థం చేసుకోరు. తమ సుఖాల కోసం పెద్ద దిక్కును కూడా అడ్డు తప్పించుకోవాలనే ఆలోచన చేస్తారు. అలాంటి ఒక కుటుంబం చుట్టూ తిరిగే ఈ కథను రవిబాబు ఆసక్తికరంగా ఆవిష్కరించాడు. ఆలీ రఘుబాబు చాలామంది మనకు తెలిసిననటులే ఉన్నారు. మధ్యతరగతి భాగవతంలా ఉన్నప్పటికీ ఇది మరీ అంత డెప్త్ లేకుండా సూపర్ఫాఫిషియల్ గా హాస్యరస ప్రధానంగా నడుస్తుంది. ఓసారి చూడొచ్చు.. డాక్టర్ చింతా ప్రభాకర్ రెడ్డి ఎంఎస్ ఎంసిహెచ్  గుండె, ఊపిరితిత్తుల శస్త్రచికిత్స నిపుణులు ప్రభుత్వ సర్వజన వైద్యశాల కర్నూలు

మన తెలంగాణ 23 Nov 2025 1:13 pm

KARATE |ప్రతిభకు పట్టం..

అండర్‌–14 కరాటే పోటీలలో ప్రతిభ KARATE | బెల్లంపల్లి, ఆంధ్రప్రభ : తెలంగాణ

ప్రభ న్యూస్ 23 Nov 2025 1:08 pm

TEMPLE |నందీశ్వ‌రుడికి పూజ‌లు

TEMPLE |నందీశ్వ‌రుడికి పూజ‌లు మహానంది ఆల‌యాన్నిసంద‌ర్శించిన‌ జాయింట్ కలెక్టర్ TEMPLE |నంద్యాల బ్యూరో,

ప్రభ న్యూస్ 23 Nov 2025 1:04 pm

Mines | 26 జిల్లాల్లో గనుల శాఖ కార్యాలయాలు

రాష్ట్ర గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర Mines| ఆంధ్రప్రభ బ్యూరో, ఒంగోలు

ప్రభ న్యూస్ 23 Nov 2025 1:00 pm

Fact Check: Viral Video Claiming Aishwarya Rai Confronted PM Modi at Sai Baba Event Is a Deepfake

The viral video shows Aishwarya Rai questioning PM Modi about losing jets to Pakistan, Rafale aircraft, S-400 systems, and soldiers.

తెలుగు పోస్ట్ 23 Nov 2025 1:00 pm

పెళ్లికి ముందు వరుడితో స్మృతి మ్యాచ్.. విజేత ఎవరంటే..

టీం ఇండియా స్టార్ క్రికెటర్ స్మృతి మందాన త్వరలో వివాహ బంధంలోకి అడుగుపెడుతున్న విషయం తెలిసిందే. ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ పలాశ్‌ ముచ్చల్‌‌ని ఆమె వివాహమాడనుంది. ఇటీవల వీరిద్దరి హల్దీ ఫంక్షన్ ఘనంగా జరిగింది. అయితే పెళ్లికి ముందు స్మృతి, తనకు కాబోయే భర్తతో క్రికెట్ మ్యాచ్‌లో పోటీ పడింది. ఈ మ్యాచ్‌లో టీమ్ బ్రైడ్‌కి స్మృతి కెప్టెన్‌గా వ్యవహరించగా.. టీమ్ గ్రూమ్‌కి పలాశ్ కెప్టెన్సీ చేశాడు. స్మృతి జట్టులో షెఫాలీ వర్మ, జెమీమా రోడ్రిగ్స్, అరుంధతి రెడ్డి, రేణుకా సింగ్, రాధా యాదవ్, రిచా ఘోష్ ఉన్నారు. సరదాగా సాగిన ఈ మ్యాచ్‌లో స్మృతి జట్టు విజేతగా నిలిచింది. కాగా, కొద్ది రోజుల క్రితం ఐసిసి వన్డే మహిళల ప్రపంచకప్ నెగ్గిన జట్టులో స్మృతి కూడా ఉన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ప్రపంచకప్ గెలిచిన డివై పాటిల్ మైదానంలోని పిచ్‌పై పలాశ్ స్మృతికి ప్రపోజ్ చేసి సర్‌ప్రైజ్ ఇచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అయింది. ఇక ఆదివారం వీరిద్దరు వివాహ బంధంతో ఒక్కటి కానున్నారు.  Smriti Mandhana is playing cricket with her soon-to-be husband Palash Muchhal at their wedding event. pic.twitter.com/8o5nXiqijN — Mention Cricket (@MentionCricket) November 22, 2025

మన తెలంగాణ 23 Nov 2025 12:59 pm

MONEY |ఆదర్శం.. ఆటో డ్రైవర్..

MONEY | ఆదర్శం.. ఆటో డ్రైవర్.. MONEY | నర్సింహులపేట, ఆంధ్రప్రభ :

ప్రభ న్యూస్ 23 Nov 2025 12:57 pm

ప్రతి ఒక్కరికి సొంతిల్లు ఉండాలి: విజయ్

చెన్నై: ప్రతి ఒక్కరికి సొంతిల్లు ఉండాలనేది మా లక్ష్యమని నటుడు, టివికె అధినేత విజయ్ తెలిపారు. రెండు నెలల తర్వాత విజయ్‌ ప్రజల్లోకి వచ్చాడు.  కాంచీపురంలోని ఓ ప్రైవేట్ ఆడిటోరియంలో స్థానిక సమస్యలపై ప్రజలతో విజయ్‌ ముఖాముఖి మాట్లాడారు. కరూర్‌ తొక్కిసలాట దృష్ట్యా పోలీసుల ఆంక్షలు విధించారు. రెండు వేల మందికి మాత్రమే పోలీసులు అనుమతి ఇచ్చారు.  క్యూఆర్‌ కోడ్‌ ఉన్నవారికి మాత్రమే ఆడిటోరియంలోకి ప్రవేశం కల్పించారు. టివికె పార్టీ అధికారంలోకి వస్తే ప్రతి ఇంటికి ఒక బైక్‌ ఉండాలని, ప్రభుత్వ రంగ సంస్థల నుంచి పూర్తి సహకారం అందిస్తామని, శాంతిభద్రతల విషయంలో కఠినంగా ఉంటామని విజయ్ స్పష్టం చేశారు. వరదలు ఎదుర్కొనేందుకు ప్రణాళిక సిద్ధం చేసామని హామీ ఇచ్చారు. సెప్టెంబర్ 27వ తేదీన కరూర్‌లో నిర్వహించిన ర్యాలీలో తొక్కిసలాటలో 41 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. 

మన తెలంగాణ 23 Nov 2025 12:56 pm

POCSO |పోక్సో కేసు..

POCSO | అచ్చంపేట, ఆంధ్రప్రభ : అచ్చంపేట పట్టణంలో 17 ఏళ్ల బాలిక

ప్రభ న్యూస్ 23 Nov 2025 12:48 pm

RICE |రైతుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం

RICE | రైతుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం రైతుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం

ప్రభ న్యూస్ 23 Nov 2025 12:45 pm

ఫ్యాక్ట్ చెక్: కాలేజీ, పాఠశాల విద్యార్థులందరికీ ఉచితంగా స్కూటీలను అందించే పథకాన్ని కేంద్రం మొదలుపెట్టలేదు.

18 ఏళ్లలోపు పాఠశాల విద్యార్థులందరికీ ఉచితంగా స్కూటీలను అందించే కొత్త ప్రభుత్వ పథకాన్ని

తెలుగు పోస్ట్ 23 Nov 2025 12:41 pm

Male Balappa |బీఆర్ఎస్ నాయకుడు మృతి

Male Balappa | ఊట్కూర్, ఆంధ్రప్రభ : నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండల

ప్రభ న్యూస్ 23 Nov 2025 12:28 pm

ఇవాళ కూతురు పెళ్లి.... రోడ్డు ప్రమాదంలో తండ్రి మృతి

వికారాబాద్: పెళ్లి బాజాలు మోగాల్సిన ఇంట్లో చావు డప్పులు మోగుతున్నాయి. కన్న కూతురుకు పెళ్లి ఏర్పాట్లు చేస్తుండగా తండ్రి రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. ఈ సంఘటన వికారాబాద్ జిల్లా తాండూరులో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. సగెంకుర్దు గ్రామంలో అనంతప్ప అనే వ్యక్తి తన కూతురు అవంతి పెళ్లి ఘనంగా చేయాలనుకున్నాడు. దగ్గర బంధువుతో ఆదివారం పెళ్లి చేయాలని నిర్ణయం తీసుకున్నారు. పెళ్లి పనులలో భాగంగా అనంతప్ప యాలాల్ కు వెళ్లి తిరిగి వస్తుండగా అతడి బైక్ స్కిడ్ అయ్యింది. వెంటనే అతడిని తాండూరులోని ఓ ఆస్పత్రికి తరలించారు. తలకు బలమైన గాయం కావడంతో మెరుగైన చికిత్సనిమిత్తం హైదరాబాద్ కు తరలించారు. హైదరాబాద్ లో ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశాడు. దీంతో మృతదేహాన్ని సొంతూరు తీసుకొచ్చారు. పెళ్లి కోసం వేసిన టెంట్ కిందనే తండ్రి మృతదేహం కనిపించడంతో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. సగెంకుర్ధు గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి. 

మన తెలంగాణ 23 Nov 2025 12:21 pm

CPM |అదే వైఫల్యానికి నిదర్శనం

CPM | అదే వైఫల్యానికి నిదర్శనం CPM | డోర్నకల్, ఆంధ్రప్రభ :

ప్రభ న్యూస్ 23 Nov 2025 12:20 pm

Dharmayuddham|ధర్మయుద్ధ సభకు భారీ బందోబస్తు

Dharmayuddham | ఉట్నూర్, ఆంధ్రప్రభ : లంబాడీలను ఎస్టీ జాబితా తొలగించాలని ప్రధాన

ప్రభ న్యూస్ 23 Nov 2025 12:16 pm

SMRUTI MANDANA |వాళ్లిద్ద‌రూ ఒక్క‌ట‌వుతున్నారు..

సంగీత దర్శకుడు పలాశ్‌ ముచ్చల్‌తో స్మృతి మంధాన పెళ్లినేడు స్మృతి స్వస్థలం సాంగ్లీలో

ప్రభ న్యూస్ 23 Nov 2025 11:59 am

TELANGANA |ఇంటింటికి వెళ్లి..

TELANGANA |ఇంటింటికి వెళ్లి.. ప్రభుత్వంపై ఆశీర్వాదం ఉండాలిప్రతి మహిళకు బొట్టు పెట్టి చీరలు

ప్రభ న్యూస్ 23 Nov 2025 11:57 am

Vijayawada Politics Heat Up as Kesineni Nani Plans a Strong Comeback

Vijayawada’s political landscape is witnessing a dramatic turn as former MP Kesineni Nani appears set for a major comeback. After months of political silence, Nani has begun holding meetings with supporters and close associates, signalling renewed activity. His re-entry is gaining attention, especially as his brother Kesineni Chinni currently represents Vijayawada as a TDP MP. […] The post Vijayawada Politics Heat Up as Kesineni Nani Plans a Strong Comeback appeared first on Telugu360 .

తెలుగు 360 23 Nov 2025 11:46 am

సౌతాఫ్రికా 323/6

గౌహతి: బర్సాపారా క్రికెట్ స్టేడియంలో భారత్-సౌతాఫ్రికా మధ్య జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్ తొలి ఇన్నింగ్స్ రెండో రోజు సఫారీలు 114 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 323 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. సెనురన్ ముతుసామీ హాఫ్ సెంచరీతో కదం తొక్కాడు. ఆరో వికెట్ పై ముత్తుసామీ, వెరెన్నె 77 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ప్రస్తుతం క్రీజులో ముత్తుసామీ(62), కైల్ వెరెన్నె(39) పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు. ఇప్పటికే టెస్టు సిరీస్ లో ఒక మ్యాచ్ గెలిచి సౌతాఫ్రికా ముందంజలో ఉంది.  

మన తెలంగాణ 23 Nov 2025 11:46 am

WORLD CUP |మ‌ళ్లీ దాయాదుల పోరు

2026 టీ20 వరల్డ్ కప్‌లో ఒకే గ్రూపులో భారత్, పాకిస్థాన్ WORLD CUP

ప్రభ న్యూస్ 23 Nov 2025 11:45 am

SHABARI |అయ్యప్ప దీక్ష చేస్తే..

48 రోజులు ఎంతో కఠోరమైన భక్తి శ్రద్ధలతో అయ్యప్ప దీక్షలను చేపట్టి SHABARI

ప్రభ న్యూస్ 23 Nov 2025 11:44 am

Chandrababu Naidu Orders Officials to Make All AP Roads Pothole-Free by December-End

Chief Minister N. Chandrababu Naidu has issued clear instructions that every road in Andhra Pradesh must be pothole-free by the end of December. He held a detailed teleconference with Roads and Buildings Minister B.C. Janardhan Reddy, Special Chief Secretary M.T. Krishna Babu and senior officials to review the state’s road conditions and ongoing repair work. […] The post Chandrababu Naidu Orders Officials to Make All AP Roads Pothole-Free by December-End appeared first on Telugu360 .

తెలుగు 360 23 Nov 2025 11:43 am

Sathya Sai |కనులు పండుగగా సత్యసాయి జయంతి ఉత్సవాలు

సత్యసాయి 100 వ జయంతి Sathya Sai | చెన్నూర్ ఆంధ్రప్రభ :

ప్రభ న్యూస్ 23 Nov 2025 11:30 am

BEACH |పుణ్య స్నానాలు..

BEACH | పుణ్య స్నానాలు BEACH | కోడూరు, ఆంధ్రప్రభ : కృష్ణా

ప్రభ న్యూస్ 23 Nov 2025 11:21 am

Congress |రెండోసారి.. ప్రశాంత్ రెడ్డి..

Congress | రెండోసారి.. ప్రశాంత్ రెడ్డి.. Congress, నారాయణపేట ప్రతినిధి, ఆంధ్రప్రభ :

ప్రభ న్యూస్ 23 Nov 2025 11:15 am

మహిళలకు చీరలు పంచిన పొన్నం ప్రభాకర్

కోహెడ: హుస్నాబాద్ నియోజకవర్గం కోహెడ మండల కేంద్రంలో రైతు వేదిక వద్ద ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమం జరిగింది. మంత్రి పొన్నం ప్రభాకర్  మహిళలకు బొట్టు పెట్టీ చీర (సారే) అందించడం జరిగింది. 22 మందికి కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ చేశారు. కోహెడ మండల కేంద్రంలో అయ్యప్ప ఆలయానికి 10 లక్షల రూపాయలతో కాంపౌండ్ వాల్ నిర్మాణానికి శంకుస్థాపన చేయడం జరిగింది.  కోహెడ మార్కెట్ యార్డును పొన్నం ప్రభాకర్ పరిశీలించారు. గతంలో నూతన మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి హాజరుకాలేనందున ఇవాళ చైర్మన్ నిర్మల జయరాజ్ ,కమిటీ సభ్యులను సత్కరించారు. మార్కెట్ కమిటీ కి కాంపౌండ్ వాల్ మంజూరు చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ కు స్థానికులు విజ్ఞప్తి చేశారు. ధాన్యం కొనుగోలు రైతుల ఖాతాల్లో డబ్బుల జమలో ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని ఆదేశించడం జరిగింది. 

మన తెలంగాణ 23 Nov 2025 11:13 am

ఫ్యాక్ట్ చెక్: పుట్టపర్తిలో ఐశ్వర్య రాయ్ బచ్చన్ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని ఆపరేషన్ సింధూర్ గురించి ప్రశ్నించలేదు

ఈవెంట్ కు సంబంధించి ఐశ్వర్య రాయ్ పూర్తి ప్రసంగం కోసం మేము Googleలో వెతికాం

తెలుగు పోస్ట్ 23 Nov 2025 11:12 am

BONUS |ప్రభుత్వం వరి ధాన్యానికి బోనస్

బోనస్ పట్ల రైతుల హర్షం BONUS | ఎడపల్లి ఆంధ్రప్రభ : వరి

ప్రభ న్యూస్ 23 Nov 2025 11:07 am

మరో మహోద్యమానికి బడుగులు సిద్ధం కావాలి!

భారత రాజ్యాంగం కల్పించిన హక్కులతో బడుగు బలహీన వర్గాలలో బానిసత్వ విముకై పోరాటం మొదలైనది. ఇదే తెలంగాణలో బిసిల రిజర్వేషన్ ఉద్యమం. వాస్తవంగా దేశవ్యాప్తంగా ఎవరమెంతో వారికి అంత వాటా అనే సిద్ధాంతం బలపడుతున్నది. పలు సభల్లో, వేదికల దగ్గర 90 శాతం ఉన్న బిసి, ఎస్‌సి, ఎస్‌టి వర్గాలు తమకు రావాల్సిన వాటాను డిమాండ్ చేస్తున్నారు. అన్ని రంగాల్లో అమలు కావాలని కోరుకుంటున్నారు. భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చాక కొంత మేరకు సమానత్వానికి పెద్దపీట వేశారు. అయినప్పటికీ ఇంకా వివక్ష ఛాయలు కొనసాగుతున్నాయి. అన్నివర్గాలకు జనాభా ప్రకారం విద్య, ఉద్యోగ, రాజకీయాల్లో ప్రాతినిధ్యం లేదు. ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్రప్రభుత్వం బిసి రిజర్వేషన్లను 42 శాతం పెంపుతో సామాజిక న్యాయం దిశగా అడుగులు వేసే ప్రయత్నం చేస్తుంది. బిసి రిజర్వేషన్ల బిల్లు రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించి గవర్నర్‌కు పంపారు. ఇప్పుడది రాష్ట్రపతి వద్ద పెండింగ్‌లో ఉండడంతో చట్టరూపం దాల్చలేకపోయింది. తక్షణం బిసి రిజర్వేషన్ 42 శాతం అమలతో స్థానిక సంస్థల ఎలక్షన్ నిర్వహించడానికి జిఒ 9 తీసుకొచ్చారు. ఇదీ న్యాయ వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా మారింది. అటు చట్టం, ఇటు జిఒ న్యాయస్థానాల్లో నిలవడం కష్టంగా మారింది. ఆ చట్టాన్ని తొమ్మిదో షెడ్యూల్లో చేర్చడమే పరిష్కారమని రాజ్యాంగ నిపుణులు అంటున్నారు. మరోవైపు బిసి సంఘాల సైతం ఇదే డిమాండ్ చేస్తున్నాయి. ఇది ఇలా ఉండగా తెలంగాణ రాష్ట్రం స్థానిక సంస్థల పోరుకు సిద్ధమవుతోంది. పాత పద్ధతిలో అన్ని వర్గాలకు కలిపి రిజర్వేషన్ 50 శాతానికి పరిమితం చేస్తూ ఇటీవల జిఒ 46 తీసుకొచ్చారు. ఈ క్రమంలో తొమ్మిదో షెడ్యూల్లో బిసి రిజర్వేషన్ చేర్చాలని నడుస్తున్న బిసి ఉద్యమంపై ప్రధాన బాధ్యత ఉంది. భారత రాజ్యాంగం ప్రకారం రిజర్వేషన్ అనేది ఆయా వర్గాల ప్రాతినిధ్యం. ఎలాంటి పరిమితి విధించలేదు. సుప్రీం కోర్టు ఇందిరా సాహ్ని కేసులో ప్రతిభకు అవకాశం కల్పించాలని అసంబద్ధమైన 50 శాతం పరిమితిని విధించింది. ఇప్పుడు దేశంలో తమిళనాడు తరహాలో పలు రాష్ట్రాలు విద్య, ఉద్యోగాల్లో ఆయా వర్గాల ప్రాతినిధ్యం కోసం రిజర్వేషన్లను పెంచాలని భావిస్తున్నాయి. కోర్టు విధించిన 50 శాతం పరిమితితో అమలుకు నోచుకోవడం లేదు. 2023 లో బీహర్ ప్రభుత్వం 65 శాతం రిజర్వేషన్ పెంపును పాట్నా హైకోర్టు కొట్టివేసింది. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం 42 శాతం బిసి రిజర్వేషన్ పెంపుకుసైతం కోర్టు చిక్కులు ఎదురవుతున్నాయి. ఈ క్రమంలో బిసి రిజర్వేషన్లను తమిళనాడు మాదిరిగా 9 వ షెడ్యూల్‌లో చేర్చాలని బిసి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ క్రమంలో ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో బిసి రిజర్వేషన్ల సాధన సమితి ఏర్పాటయ్యింది. ఇందులో బిసి, ఎస్‌సి, ఎస్‌టి జెఎసి రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ విశారదన్ మహారాజ్, ఉమ్మడి ఎపి రిటైర్డ్ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఈశ్వరయ్య, రిటైర్డ్ ఐఎఎస్ చిరంజీవులు ప్రధాన భూమిక పోషిస్తున్నారు. వీరి నాయకత్వంలోనే బిసి రిజర్వేషన్ల ఉద్యమం విజయవంతం కానుంది. వీరితోపాటు పలువురు బిసి, ఇతర కులసంఘ నాయకులు, మేధావులు కలిసి వస్తున్నారు. ఈ సమితి రాజకీయాలకతీతంగా నికార్సయిన నాయకత్వంతో బిసి కేటగిరీలకు 42 శాతం రిజర్వేషన్లను తమిళనాడు తరహాలో 9వ షెడ్యూల్లో చేర్చాలని డిమాండ్ చేస్తుంది. ఇది బిసి రిజర్వేషన్లకు శాస్త్రీయ పరిష్కారం కానుంది. న్యాయపరమైన రక్షణ లభించనుంది. ఈ రిజర్వేషన్లను రాజకీయ, విద్య, ఉద్యోగాల్లోనూ అమలుకై పటిష్టమైన ఉద్యమానికి పిలుపునిస్తున్నారు. కావున ప్రభుత్వం సైతం బిసి రిజర్వేషన్లను రాజకీయ కోణం గా చూడకుండా సబ్బండవర్గాల అభివృద్ధిగా భావించాలి. అన్ని పార్టీలను కలుపుకొని అఖిలపక్షం ఆధ్వర్యంలో కేంద్రంపై ఒత్తిడి తేవాలి. కోర్టులు సైతం ప్రతిభ పేరుతో అవకాశాలను లాక్ చేయడం సరికాదు. కాలమాన పరిస్థితుల కనుగుణంగా సుప్రీం కోర్టు 50 శాతం రిజర్వేషన్ పరిమితిని పునస్సమీక్షించాలి. అభివృద్ధి జరగాలంటే ఉచిత పథకాలకు బదులు విద్య, వైద్యం, ఉపాధి అవకాశాలు మెరుగుపరచాలని ఆర్థికవేత్తల భావన. ఇందుకై రిజర్వేషన్స్ పంపు దోహదపడనుంది. అధికార వికేంద్రీకరణకు కేంద్ర బిందువు అయిన స్థానిక సంస్థలకు ఎన్నికలు జరిగి గ్రామాభివృద్ధి జరగాలని భారత రాజ్యాంగం కోరుకుంటుంది. ఈ అధికార వికేంద్రీకరణలో అట్టడుగు వెనుకబడిన వర్గాలకు ప్రాధాన్యం లభించాలంటే 42 శాతం బిసి రిజర్వేషన్ అమలు కావాలి. లేదంటే ధనస్వామ్య ప్రజాస్వామ్యంలో జనరల్ స్థానంలో ఒక నిరుపేద బిడ్డ గెలిచే అవకాశం లేదు. బిసి రిజర్వేషన్ల కోసం ఉద్యమించకపోతే తీవ్ర నష్టం జరిగే ప్రమాదం ఉంది. ఇప్పుడు బిసి రిజర్వేషన్ల సాధన సమితి ఆధ్వర్యంలో బలమైన బిసి ఉద్యమం నడుస్తుంది. ఇటీవల కామారెడ్డిలో బిసి ఆక్రోష సభ నిర్వహించారు. ఈ విధంగా రిజర్వేషన్ల సాధన సమితి వైవిధ్యమైన పోరాటం తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో చర్చగా మారింది. ఈ ఉద్యమానికి బిసిలు మరింత తోడై రావాలి. లేదంటే బిసిలు మరోసారి మోసపోతారు. కొందరు బిసి నాయకులు రాజకీయ పార్టీలకు అనుకూలంగా వ్యవహరిస్తూ బిసిల ఆత్మగౌరవాన్ని దెబ్బ తీస్తున్నారు. ఇది సరికాదు. ఇటీవల జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఎమ్మెల్యేగా సీటు గెలవగానే వెనుకబడిన వర్గాలకు పదవుల్లో ప్రాధాన్యమిచ్చే బిసి రిజర్వేషన్లపై పరిష్కారాన్ని పక్కన పెట్టారు. ఇది ఎటు తేలికముందే రాష్ట్రం స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధమవుతున్నది. కేవలం ప్రజలను మభ్యపెట్టడానికి మాత్రమే ఈ సాధ్యం కానీ బిల్లులు, ప్రకటనలు చేస్తున్నారా అనిపిస్తుంది. రాజకీయ పార్టీలకు ఏమాత్రం నిబద్ధత లేదని స్పష్టంగా అర్థమవుతుంది. కేవలం ఓటు బ్యాంకు కోసం బిసి, ఎస్‌సి, ఎస్‌టి లను వాడుకుంటున్నారు. దేశం, రాష్ట్రాలు కులగణన రిజర్వేషన్ల పెంపు అనేవి సామాజిక న్యాయం, వనరుల సమాన పంపిణీకి విధాన రూపకల్పనగా చెప్పవచ్చు. ఎవరి వాటా ప్రకారం వారికి అవకాశాలు కల్పిస్తూ వనరుల పునః పంపిణీ జరగడమే. ఈ దేశ నిర్మాణంలో తన రక్తమాంసాలు ధార పోసిన ఈ వర్గాలకు అన్ని రంగాలలో అవకాశాలు కల్పించడమే సామాజిక న్యాయం. దీనికి రిజర్వేషన్ 42 శాతం రిజర్వేషన్లు ప్రాతిపదిక కానున్నాయి. కానీ ప్రభుత్వం స్థానిక పోరుకు వెళ్లడమంటే మరొకసారి సబ్బండవర్గాలను మోసం చేయడమే. దీనిపై బిసి, ఎస్‌సి, ఎస్‌టిలు ఏకమై మరో మండల కమిషన్ ఉద్యమంలా పోరాటం చేస్తే తప్ప సాధ్యమయ్యే పరిస్థితులు లేవు.  - సంపతిరమేష్ మహరాజ్ 7989578428

మన తెలంగాణ 23 Nov 2025 11:02 am

Mopidevi |స్వామివారి దర్శనం చేసుకుంటే..

Mopidevi | స్వామివారి దర్శనం చేసుకుంటే.. Mopidevi, మోపిదేవి, ఆంధ్రప్రభ : కృష్ణాజిల్లా

ప్రభ న్యూస్ 23 Nov 2025 11:01 am

BANK|కల నెరవేరింది..

BANK | కల నెరవేరింది.. మాజీ సర్పంచ్ చల్లా ఉమా సుధీర్ రెడ్డి

ప్రభ న్యూస్ 23 Nov 2025 10:58 am

CONGRESS |కోటి మహిళలకు కోటి చీరలు పంపిణీ

పిసిసి ప్రధాన కార్యదర్శి ఇంద్రకరణ్ రెడ్డి.. CONGRESS | బిక్కనూర్ ఆంధ్ర ప్రభ

ప్రభ న్యూస్ 23 Nov 2025 10:53 am

TG |అలా చేస్తే సహించేది లేదు..

TG | అలా చేస్తే సహించేది లేదు.. వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్

ప్రభ న్యూస్ 23 Nov 2025 10:46 am

నాగచైతన్య సినిమా టైటిల్ పేరు ఇదే... మహేష్ బాబు పోస్టు.. జన్మదిన శుభాకాంక్షలు

హైదరాబాద్: అక్కినేని నాగ చైతన్య నటిస్తున్న ఎన్24 పేరుతో మూవీ టైటిల్ ను విడుదల చేశారు. నాగ చైతన్యకు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ 'వృషకర్మ' సినిమా పోస్టర్ ను తన సోషల్ మీడియా ఖాతాలో హీరో మహేష్ బాబు పోస్టు చేశారు. ప్రస్తుతం ఈ పోస్టు వైరల్ గా మారింది. మైథలాజికల్ థ్రిల్లర్ గా తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు కార్తీక్ దండు దర్శకత్వం వహిస్తున్నారు. మహేష్ బాబు పోస్టు చేయడంతో అక్కినేని అభిమానుల సంతోషానికి అవధులులేకుండా పోయాయి.  

మన తెలంగాణ 23 Nov 2025 10:45 am

AP |పేదవారి కోసం..

AP | పేదవారి కోసం.. AP, ఆకివీడు, ఆంధ్రప్రభ : ఏలూరు (Eluru)

ప్రభ న్యూస్ 23 Nov 2025 10:41 am

అప్పులు దేశానికి.. ఆస్తులు కార్పొరేటర్లకు!

78 సంవత్సరాల స్వతంత్ర పాలనలో ప్రజల మౌలిక సమస్యలు పరిష్కారం కాక పోగా, ఆర్థిక అసమానతలు తీవ్రతరం అయ్యాయి. పేదరికం తీవ్రంగా ఉంది. పేదలు ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్నారు. మొత్తం దేశ జనాభాలోని 10% మంది వద్ద 77% సంపద పోగుబడి ఉంది. ఆక్స్‌ఫాం నివేదిక ప్రకారం 2017లో సృష్టించబడిన సంపదలో 73% ఒక శాతంగా ఉన్న అత్యంత సంపన్నులకు చేరింది. కటికి పేదలుగా ఉన్న 67 కోట్ల మంది ప్రజల్లో సగం మంది ఆస్తిలో 1% పెరుగుదల మాత్రమే ఉంది. గడిచిన కొన్ని సంవత్సరాలుగా భారత ఆర్థిక వ్యవస్థ చాలా వేగంగా వృద్ధి చెందుతున్నదని కొందరు ఆర్థికవేత్తలు ప్రచారం చేస్తుంటే, దేశం మాత్రం తీవ్ర అసమానతల మధ్య ఉంది. గ్రామీణ ప్రాంతం నిరంతర సంక్షోభం మధ్యలో ఉంటే, పట్టణాలలో గణనీయమైన మార్పులు చోటుచేసుకున్నాయి. పాలక ప్రభుత్వాల సామ్రాజ్యవాద, బడా పెట్టుబడిదారుల, బడా భూస్వాముల అనుకూల విధానాల ఫలితంగా దేశం అప్పుల్లో కూరుకుపోతున్నది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ అప్పుల మీద అప్పులు చేస్తున్నాయి. 2014లో మోడీ ప్రభుత్వం ఏర్పడేనాటికి దేశీయ అప్పు రూ. 55 లక్షల కోట్లు. మోడీ 11 సంవత్సరాల (2014- 2024-25 వరకు) పాలనలో దేశం అప్పు సుమారు రూ. 202 నుంచి రూ. 210 లక్షల కోట్ల దాకా ఉంటే, పెరిగిన అప్పు రూ. 150 కోట్లు. మొత్తం అప్పులో విదేశీ అప్పు రూ. 54 లక్షల కోట్లుగా ఉంది. కేంద్ర ప్రభుత్వ అప్పు కాకుండా దేశంలోని 28 రాష్ట్రాలు చేసిన అప్పులు రూ. 81 లక్షల కోట్లని కేంద్ర ఆర్థిక సహాయ మంత్రి పంకజ్ చౌధరి పార్లమెంటులో వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వానికి వస్తున్న ఆదాయంలో 37.32% మొత్తం రుణాలపై వడ్డీలకే చెల్లిస్తున్నట్లు పార్లమెంట్‌లో ఒక సభ్యుడు అడిగిన ప్రశ్నకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సమాధానం ఇచ్చారు. ప్రపంచంలో అత్యధిక అప్పులు చేసిన 10 దేశాల్లో భారత్ 7వ స్థానంలో ఉంది. తాజాగా వివిధ డేటాల సమాచారం ప్రకారం రాష్ట్రం అప్పులు బాగా పెరిగాయి. 2024 జూన్ నాటికి రాష్ట్ర అప్పు రూ. 5,19,192 కోట్లని రాష్ట్ర ఆర్థిక మంత్రి శాసనసభలో వెల్లడించారు. 2014 రాష్ట్ర విభజనలో ఆంధ్రప్రదేశ్ వాటా అప్పు రూ. లక్షా 18 వేల కోట్లు. 2019 నాటికి రూ. 2 లక్షల 64 వేల కోట్లకు చేరింది. 2023 సంవత్సరం నాటికి రాష్ట్రం అప్పు రూ. 4 లక్షల 28 వేల కోట్లని ఆర్‌బిఐ పేర్కొంది. 2024 నవంబర్ నాటికి రాష్ట్రం అప్పు 9,47,000 కోట్ల రూపాయలు. వైసిపి ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పులమయం చేసిందని చంద్రబాబు చెబితే, కేంద్ర ప్రభుత్వం పేర్కొన్న లెక్కల ప్రకారం రాష్ట్రం అప్పు రూ. 5.62 లక్షల కోట్ల. ప్రస్తుత కూటమి ప్రభుత్వ ఇప్పటికే రూ. 2 లక్షలకు పైగా అప్పు చేసింది. ఈ అప్పులు రాష్ట్ర జిడిపి 34.4% గా ఉంది. 2024 -25 సంవత్సరంలో అప్పులకు, వాటి వడ్డీలకు 58,253.30 కోట్ల రూపాయల అవసరమని కూటమి ప్రభుత్వం బడ్జెట్ పేర్కొంది. ఇందులో వడ్డీ చెల్లింపులకే రూ. 28,754.37 కోట్లు. అంటే అసలు కన్నా వడ్డీలకే ఎక్కువ చెల్లిస్తున్నారు. 2014-19లో తెలంగాణ అప్పు 69,603.87 కోట్లు. నేడు తెలంగాణ రాష్ట్రం అప్పు రూ. 5,04,814 కోట్లు. కెసిఆర్ ప్రభుత్వంలో రాష్ట్రం అప్పు రూ. 3.5 లక్షల కోట్లని కేంద్ర ప్రభుత్వ ప్రకటించింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రూ. 2 వేల కోట్లకు పైగా అప్పు చేసింది. తెలంగాణ అప్పులపై కూడా వివాదం ఉంది. 202425 ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం అప్పులకు రూ. 23,337 కోట్లు వడ్డీ చెల్లించింది. కేంద్ర ప్రభుత్వం అప్పులన్నీ అంతర్జాతీయ ఆర్థిక సంస్థలైన ప్రపంచ బ్యాంకు, ఐఎంఎఫ్, ఆసియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్, విదేశీ వాణిజ్య బ్యాంకుల, విదేశీ రుణదాతల నుంచి తీసుకున్నది. ఈ అప్పులన్నీ విదేశీ కరెన్సీలో తీసుకున్నవి. మారకపు విలువ మార్పుపై ఈ అప్పుల ప్రభావం ఉంటుంది. డాలర్‌తో రూపాయి విలువ తగ్గడంతో దేశీయ రుణ చెల్లింపులు ఎక్కువ అవుతున్నాయి. దేశం మొత్తం అప్పు దేశ జిడిపిలో 55.60 శాతంగా ఉంది. అప్పులు నేటి ప్రజలపైనే కాకుండా, రాబోయే తరంపైనా తీవ్రమైన ప్రభావం చూపుతుందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. కొందరు ప్రజలు, తమకు అప్పు లేదని భావిస్తూ ఉంటారు. పాపం వారిపైన కూడా అప్పులభారం ఉందని వారికి తెలియదు. భారతదేశ జనాభా 142 కోట్లు ఉండగా, ఒక్కో వ్యక్తిపైన సగటు అప్పు సుమారు రూ. లక్షా 44 వేల నుంచి లక్షా 48 వరకు ఉంటుందని సాధారణ అంచనాగా ఉంది. రూపాయి విలువను బట్టి అప్పు మొత్తంలో మార్పులు ఉంటాయి. మోడీ పదకొండు ఏళ్లకాలంలో దేశంలో ముఖ్యమైన ప్రాజెక్టు ఒక్కటీ స్థాపించలేదు. నీటి పారుదల ప్రాజెక్టు ఒక్కటి కూడా పూర్తి చేయలేదు. ఉపాధి పెంచలేదు. తెచ్చిన అప్పులన్నీ సంపన్న వర్గాల సౌకర్యాలకోసం జాతీయ రహదారులకు, విమానాశ్రయాలకు ఖర్చు చేసింది. వీటిని నిర్మించిన తర్వాత తిరిగి ప్రైవేట్ సంస్థలకు అప్పగిస్తున్నది. కార్పొరేట్ల రుణాల మాఫీకి రాయితీలు ఇవ్వడం చేస్తున్నది. కూటమి ప్రభుత్వ పరిస్థితి అదే. పాలకుల విధానాల ఫలితంగా దేశం అప్పుల ఊబిలో కూరుకుపోవటంవల్ల పేదరికం పెరుగుతూ, పేదలు దుర్బలమైన జీవితాలు గడుపుతున్నారు. కార్పొరేట్ల సంపదలు, లాభాలు మాత్రం పెరుగుతూ ఉన్నాయి. 2020- 21లో 2.50 లక్షల కోట్ల రూపాయలగా ఉన్న కార్పొరేట్ల లాభం, 2024 -25లో 7 లక్షల, 10 వేల కోట్లకు పెరిగిందని ఆర్‌బిఐ బులిటిన్ తెలియజేసి, పలు కీలక విషయాలను వెల్లడించింది. సంవత్సర కాలంలో దేశంలో కార్పొరేట్ పన్నులను, వారి వ్యక్తిగత ఆదాయపు పన్నులు మించిపోయాయి. 2020-21 మధ్య కాలంలో వారి లాభాలు మూడింతలు పెరిగినట్లు ఆర్‌బిఐ నివేదిక పేర్కొంది భారతదేశంలో ఆర్థిక అసమానతలకు, సంపద కేంద్రీకరణకు, పేదరికానికి, ఉపాధి లేమికి, నిరుద్యోగానికి మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న సామ్రాజ్యవాద, బడా పెట్టుబడిదారుల, బడా భూస్వాముల అనుకూల విధానాలే కారణం.   - బొల్లిముంత సాంబశివరావు 98859 83526 

మన తెలంగాణ 23 Nov 2025 10:39 am

SPORTS |ఆరోగ్య తెలంగాణే లక్ష్యంగా ప్రభుత్వ స్పోర్ట్స్ పాలసీ*

SPORTS | ఆంధ్రప్రభ సిటీబ్యూరో, వరంగల్ : హనుమకొండలో వరంగల్ ట్రై సిటీ

ప్రభ న్యూస్ 23 Nov 2025 10:37 am

సత్యసాయి వేడుకల్లో కలెక్టర్ కీర్తి చేకూరి

శ్రీసత్యసాయి సేవా సమాజము ఆర్ బాబా శత జయంతి వేడుకల్లో పాల్గొన్న కలెక్టర్ కీర్తి చేకూరి విశాలాంధ్ర – తూర్పుగోదావరి : “ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి మాట్లాడుతూ, సేవ భావన సమాజ అభివృద్ధికి పునాది అని పేర్కొంటూ, యువత ఈ సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొని సమాజ అభ్యున్నతిలో తమ వంతు పాత్ర నిర్వర్తించాలని సూచించారు.”రాజమహేంద్రవరం ఆల్కాట్ గార్డెన్స్‌లోని శ్రీసత్యసాయిబాబా మందిరం లో ఆదివారం ఉదయం జరిగిన సంప్రదాయ పూజా కార్యక్రమంలో కలెక్టర్ […] The post సత్యసాయి వేడుకల్లో కలెక్టర్ కీర్తి చేకూరి appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 23 Nov 2025 10:30 am

పల్నాడులో భారీ పేలుడు..

పల్నాడులో భారీ పేలుడు.. రెంటచింతల, పల్నాడు జిల్లా, ఆంధ్రప్రభ : పల్నాడు జిల్లా

ప్రభ న్యూస్ 23 Nov 2025 10:14 am

LOAN |థ్యాంక్యూ సీఎం సార్…

LOAN | థ్యాంక్యూ సీఎం సార్… రాష్ట్ర సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు

ప్రభ న్యూస్ 23 Nov 2025 10:14 am

రేషన్ వెనక్కే

రేషన్ కార్డుదారులూ.. బహుపరాక్.. మూడు నెలలైనా పూర్తికాని పంపిణీ.. ఈ నెలాఖరు వరకే ఛాన్స్.. ఆ తర్వాత వెనక్కే..? విశాలాంధ్ర – కొవ్వూరు :రేషన్ దుకాణాలలో అక్రమాలను అరికట్టేందుకు కూటమి ప్రభుత్వం కొత్త స్మార్ట్ కార్డులు అందుబాటులోకి తెచ్చింది. కానీ చాలామంది లబ్ధిదారులు ముఖ్యంగా వలస వెళ్లిన వారు ఇంకా కార్డు తీసుకోలేదు. జిల్లాలో అనేక మండలాలలో వేలాదిగా కార్డులు మిగిలిపోయాయి. ఈనెల 30 లోపు కార్డులు తీసుకోకపోతే అవి రద్దవుతాయని అధికారులు హెచ్చరిస్తున్నారు. అలాగే ప్రతి […] The post రేషన్ వెనక్కే appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 23 Nov 2025 10:13 am

డస్ట్ బిన్ తప్పనిసరి

ప్రతి దుకాణం వద్ద డస్ట్ బిన్ తప్పనిసరి* *కమిషనర్ రాహుల్ మీనా* విశాలాంధ్ర – రాజమహేంద్రవరం ;నగరంలోని ప్రతి దుకాణం వద్ద చెత్తబుట్ట తప్పనిసరిగా ఉండాలని కమిషనర్ రాహుల్ మీనా పేర్కొన్నారు. శనివారం తెల్లవారుజామున మెయిన్ రోడ్డు పరిసర ప్రాంతాలలో పారిశుద్ధ్య పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా సిబ్బందికి పలు సూచనలు చేశారు. ప్రతిరోజూ పారిశుద్ధ్య కార్మికులు ఎంతమంది విధులకు వస్తున్నదీ రికార్డులు ఉండాలన్నారు. రహదారులు, డ్రైనేజీలను ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తూ బ్లీచింగ్‌ వేయాలన్నారు. ప్రధాన […] The post డస్ట్ బిన్ తప్పనిసరి appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 23 Nov 2025 10:07 am

Accident |అయ్యో.. మల్లన్న.. నలుగురు దుర్మరణం..

Accident | అయ్యో.. మల్లన్న.. నలుగురు దుర్మరణం.. Accident, ఆంధ్రప్రభ వెబ్ డెస్క్

ప్రభ న్యూస్ 23 Nov 2025 10:03 am

ఆరోగ్య ర్యాంకింగ్స్‌లో తూర్పు గోదావరి కి అగ్రస్థానం

అక్టోబర్ నెలకు రాష్ట్రంలో ఆరోగ్య ర్యాంకింగ్స్‌లో తూర్పు గోదావరి కి అగ్రస్థానం* – కలెక్టర్ కీర్తి చేకూరి – డి ఎమ్ హెచ్ వో వెంకటేశ్వర రావు విశాలాంధ్ర – తూర్పుగోదావరి :ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అక్టోబర్ 2025 వరకు విడుదల చేసిన జిల్లాల వారీ పనితీరు గణాంకాలను అనుసరించి తూర్పు గోదావరి జిల్లా 75.54 శాతం మార్కులతో రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానాన్ని సాధించడం అత్యంత గర్వకారణమని కలెక్టర్ కీర్తి చేకూరి శనివారం ఒక ప్రకటనలో […] The post ఆరోగ్య ర్యాంకింగ్స్‌లో తూర్పు గోదావరి కి అగ్రస్థానం appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 23 Nov 2025 10:02 am

తల్లి ప్రేమ, త్యాగం నేపథ్యంలో..

రవి, శ్రీయ తివారి హీరో హీరోయిన్లుగా సిస్ ఫిలిమ్స్ బ్యానర్‌పై సైఫుద్దీన్ మాలిక్ నిర్మాణ దర్శకత్వంలో విడుదలకు సిద్ధంగా ఉన్న చిత్రం ‘విచిత్ర’ పేక్షకుల హృదయాలను హత్తుకునే అద్భుతమైన ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఇది. సెన్సార్ పనులు పూర్తి చేసుకొని ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమైంది. ఈ సందర్భంగా ఈ చిత్రం దర్శక నిర్మాత సైఫుద్దీన్ మాలిక్ మాట్లాడుతూ ‘ఈ సినిమాలోని హీరోగా రవి, హీరోయిన్ శ్రేయ తివారి, జ్యోతి అపూర్వ, ‘బేబీ’ శ్రీహర్షిణి యసిక, రవి ప్రకాష్, సూర్య, ఛత్రపతికి శేఖర్, మీనా వాసన్ ముఖ్య పాత్రలుగా నటించారు విచిత్ర’ ఒక ఆత్మీయమైన అమ్మ సెంటిమెంట్ నేపథ్యంతో రూపొందిన సినిమా. ప్రతి కుటుంబం తల్లి ప్రేమ, త్యాగం, బంధం గురించి ఆలోచించేలా చేసే హృదయాన్ని తాకే కథ ఇది. ఈ చిత్రాన్ని కుటుంబంతో కలిసి సంతోషంగా ఎంజాయ్ చేయవచ్చు. అమ్మ ప్రేమను, భావోద్వేగాన్ని, కుటుంబ విలువలను కొత్త దృక్కోణంలో చూపించబోతున్నము. ఈ చిత్రం సెన్సార్ పూర్తి చేసుకుని త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. హృదయాల్లో చిరస్మరణీయమైన ముద్ర వేస్తుందనే ఆశాభావం ఉంది’ అని తెలిపారు.

మన తెలంగాణ 23 Nov 2025 9:57 am

Congress |మహిళలకు అండగా..

Congress | మహిళలకు అండగా.. Congress, బిక్కనూర్, ఆంధ్రప్రభ : మహిళలకు కాంగ్రెస్

ప్రభ న్యూస్ 23 Nov 2025 9:51 am

రైతున్న–మీకోసం-జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి

*రైతున్న–మీకోసం వారోత్సవాలపై జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి టెలికాన్ఫరెన్స్* *నవంబర్ 24 నుంచి 30 వరకు వారోత్సవాలు* *రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు మేరకు జిల్లా వ్యాప్తంగా సమగ్ర ఏర్పాట్లు* జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి విశాలాంధ్ర – తూర్పుగోదావరి :రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా నవంబర్ 24 నుండి 29, 2025 వరకు “ *రైతున్న– మీకోసం* ” వారోత్సవాలు ప్రతి రైతు సేవా కేంద్రం (RSK) పరిధిలో నిర్వహించాలని జిల్లా కలెక్టర్ కీర్తి […] The post రైతున్న–మీకోసం-జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 23 Nov 2025 9:46 am

రమణ గోగుల సంగీత యాత్ర

విశ్వ వేదికలపై తెలుగు పాటల జెండాను ఎగరేసేందుకు, ఏళ్ల నాటి మన స్మృతులను మళ్ళీ మీటేందుకు సిద్ధమయ్యారు రమణ గోగుల మెల్‌బోర్న్. మామా క్రియేటివ్ స్పేస్, టాప్ నాచ్ ఎంటర్‌టైన్‌మెంట్ ఆస్ట్రేలియా సంయుక్తంగా ‘ఇన్ కాన్వర్సేషన్స్ విత్ ది ట్రావెలింగ్ సోల్జర్ - రమణ గోగుల ఆస్ట్రేలియా టూర్ ఫిబ్రవరి 2026’ పేరిట ఒక భారీ సంగీత యాత్రను ప్రకటించాయి. హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్స్‌లో జరిగిన మీడియా సమావేశంలో రమణ గోగులతో పాటు, ఎక్సెల్ గ్లోబల్ సర్వీసెస్ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రామ్ కట్టాల, మెల్‌బోర్న్ మామా క్రియేటివ్ స్పేస్ వ్యవస్థాపకుడు సతీష్ వర్మ ఈ వరల్డ్ టూర్ వివరాలను వెల్లడించారు. రమణ గోగుల తన సంగీత ప్రస్థానంలో తొలిసారిగా పూర్తి స్థాయి గ్లోబల్ కాన్సర్ట్ టూర్ చేపడుతుండటం తెలుగు సంగీత చరిత్రలో ఒక మైలురాయిగా నిలవనుందని వారు అభిప్రాయ పడ్డారు. ఈ టూర్ కేవలం సంగీత కచేరీలకు మాత్రమే పరిమితం కాదు. రమణ గోగుల ఐకానిక్ పాటలు, వాటి వెనుక ఉన్న జ్ఞాపకాలు, తెర వెనక ఉన్న కథలతో కూడిన ఒక భావోద్వేగభరితమైన అన్వేషణ అని వారు తెలిపారు. ఈ పర్యటనలో భాగంగా మెల్‌బోర్న్ మామా క్రియేటివ్ స్పేస్ ఒక వినూత్నమైన ‘డాక్యు-మ్యూజికల్ సిరీస్’ను రూపొందిస్తోంది. ఈ సందర్భంగా మెల్‌బోర్న్ మామా క్రియేటివ్ స్పేస్ వ్యవస్థాపకుడు సతీష్ వర్మ మాట్లాడుతూ.. ‘రమణ గోగుల గతంలో ఎప్పుడూ ఇలాంటి కాన్సర్ట్స్ చేయలేదు. ఇది కేవలం ఒక టూర్ కాదు, ఇదొక భావోద్వేగాల ఉద్యమం. హృదయాన్ని టచ్ చేసే సంభాషణల సమాహారం. ‘ట్రావెలింగ్ సోల్జర్’ తొలిసారిగా ప్రపంచ వేదికపైకి అడుగుపెడుతున్నారు. ఖండాంతరాల్లో ఉన్న మ్యూజిక్ లవర్స్ రమణ గోగుల కళను, కథను వింటూ అనుభూతి చెందాలని మేము కోరుకుంటున్నాము’ అని అన్నారు.

మన తెలంగాణ 23 Nov 2025 9:40 am

వైజ్ ఇంజనీరింగ్ కళాశాల, ఆధ్వర్యంలో పచ్చదనం పరిశుభ్రత

విశాలాంధ్ర – నల్లజర్ల : స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర కార్యక్రమాలను విసృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని, పచ్చదనం-పరిశుభ్రత మన జీవితంలో భాగం కావాలని ఆవపాడు సర్పంచ్ అచ్యుత సత్యనారాయణ పిలుపునిచ్చారు. వైజ్ ఇంజనీరింగ్ కళాశాల ఎన్ఎస్ఎస్ విభాగం ఆధ్వర్యంలో వారం రోజుల పాటు పలు గ్రామాల్లో చేపట్టిన ప్రత్యేక సేవా శిభిరంలో భాగంగా ఆఖరి రోజు శనివారం ఆవపాడు గ్రామంలో పచ్చదనం, వ్యక్తిగత పరిశుభ్రత, సామాజిక పరిశుభ్రత , స్వచ్ఛ భారత్ కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఎలిమెంటరీ స్కూలు […] The post వైజ్ ఇంజనీరింగ్ కళాశాల, ఆధ్వర్యంలో పచ్చదనం పరిశుభ్రత appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 23 Nov 2025 9:33 am

మెగా గ్రామ సభలు

గ్రామీణ ఉపాధి మెగా గ్రామ సభలు నిర్వహణ విశాలాంధ్ర – సీతానగరం : పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖ కమిషనర్ ఆదేశాల మేరకు, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి సంబంధించిన సేవలను ప్రజల ముందుకు తీసుకువచ్చేందుకు ఈ గ్రామ సభలను నిర్వహించినట్లు ఎంపిడిఓ ఎమ్ భారతి తెలిపారు. మండలంలోని అన్ని గ్రామ పంచాయతీల పరిధిలో శనివారం మెగా గ్రామసభలు జరిగాయి. దీనిలో ఎంపిడిఓ ఎమ్ భారతి, ఎ. పి. ఓ సత్యవతి, టెక్నికల్ అసిస్టెంట్లు వీరబాబు, […] The post మెగా గ్రామ సభలు appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 23 Nov 2025 9:28 am

రైతుల అభ్యున్నతికే రైతన్న –మీ కోసం

విశాలాంధ్ర – సీతానగరం: రైతుల అభ్యున్నతికే రైతన్న మీ కోసం నవంబర్ 24 నుంచి ప్రారంభం కానుంది అని మండల వ్యవసాయ అధికారిని గౌరీ దేవి అన్నారు. ఈ సందర్భంగా గౌరీ దేవి మాట్లాడుతూ ముఖ్యమంత్రి గారి దిశానిర్దేశాల ప్రకారం రైతుల జీవనోపాధి, ఆర్థిక స్థితి, నైపుణ్యాభివృద్ధికి శాశ్వత మార్పు తీసుకురావడం లక్ష్యంగా ఈ వారోత్సవాలు ఇంటింటి ప్రచారం కార్యక్రమం గా నిర్వహించడం జరుగుతుంది అని అన్నారు. దీనిలో భాగంగా నవంబర్ 24 నుంచి 29 వరకు […] The post రైతుల అభ్యున్నతికే రైతన్న – మీ కోసం appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 23 Nov 2025 9:24 am

Telangana Govt |ఇందిరమ్మ ప్రభుత్వం.. ప్రజలకే అంకితం!

Telangana Govt | ఇందిరమ్మ ప్రభుత్వం.. ప్రజలకే అంకితం! Telangana Govt, ఉమ్మడి

ప్రభ న్యూస్ 23 Nov 2025 9:21 am

తప్పులుంటే సరి చేస్తాం

సమిత్వ సర్వే లో తప్పులుంటే సరి చేస్తాం విశాలాంధ్ర – తాళ్లపూడి : తాళ్లపూడి మండలం మలకపల్లి గ్రామం లో స్వామిత్వ ప్రత్యేక గ్రామ సభ సర్పంచ్ రాపాక రాజేశ్వరి అధ్య క్షతన జరిగింది. సమిత్వా సర్వే లో గుర్తించిన ఇళ్ల కొలతలు, స్థలాల కొలతల వివరాలను వెల్లడిస్తు, ఆయా ఇళ్ల యజమానులకు 9(2) నోటీస్ లు అందచేశారు. ఈ సమావేశమునకు హాజరైన ఇంచార్జి ఈ.ఓ.పి ఆర్డీ వీరన్న, తహసీల్దారు లక్ష్మీ లావణ్య ధ్రువీకరణ పత్రాలు పంపిణీ […] The post తప్పులుంటే సరి చేస్తాం appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 23 Nov 2025 9:20 am

శ్రీ కోట సత్తెమ్మకు రూ 5.29 లక్షల విరాళం

విశాలాంధ్ర – నిడదవోలు : మార్కొండపాడు వాస్తవ్యులు గంగా భవాని జ్ఞాపకార్ధం భర్త ఈదర రామ కోటేశ్వరరావు, మనవలు నితిన్ చౌదరి , సాయి దిలీప్ తూర్పు గోదావరి జిల్లా నిడదవోలు మండలం తిమ్మరాజుపాలెంలో వేంచేసి ఉన్న శ్రీకోటసత్తెమ్మ అమ్మవారి దేవస్థానం నిత్యాన్నదానం ట్రస్టు కు రూ.5 లక్షలు, విరాళము గా రూ.28,500/- లు వెరసి మొత్తం రూ .5,28,500 లను ఫౌండర్ ఫ్యామిలీ మెంబర్ దేవులపల్లి రవి శంకర్, ఆలయ సహాయ కమీషనర్, కార్యనిర్వాహణాధికారి,వి.హరి సూర్య […] The post శ్రీ కోట సత్తెమ్మకు రూ 5.29 లక్షల విరాళం appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 23 Nov 2025 9:16 am

ఏపీటీఎఫ్ నూతన కార్యవర్గం ఎన్నిక

విశాలాంధ్ర – తాళ్లపూడి : తాళ్లపూడి మండల పైడిమెట్ట బేసిక్ ప్రాథమిక పాఠశాల వేదికగా శనివారం ఏపీటీఎఫ్ తాళ్లపూడి మండల శాఖ జనరల్ కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో తాళ్లపూడి మండల ఏపీటీఎఫ్ నూతన కార్యవర్గాన్ని ఎన్నిక చేసినట్లు ఎలక్షన్ అధికారిగా విచ్చేసిన జిల్లా అధ్యక్షులు దున్నా దుర్గారావు తెలిపారు. ఏకగ్రీవంగా ఎన్నుకోబడిన నూతన కార్యవర్గం ఏపీటీఎఫ్ ఉపాధ్యాయ సమస్యలపై మరింతగా పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు. నూతనంగా ఎన్నుకోబడిన సభ్యులచే ప్రమాణం చేయించారు. కమిటీ సభ్యులు […] The post ఏపీటీఎఫ్ నూతన కార్యవర్గం ఎన్నిక appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 23 Nov 2025 9:12 am

Ram’s Big Statement about Bhagyashri Borse

Bhagyashri Borse made her debut with Ravi Teja’s Mr Bachchan and she played the leading lady in Vijay Deverakonda’s Kingdom. The actress is busy with several Telugu and Tamil films. Her performance in Dulquer Salmaan’s Kaantha received wide appreciation and everyone is talking about the performance of this beauty. Bhagyashri Borse is the leading lady […] The post Ram’s Big Statement about Bhagyashri Borse appeared first on Telugu360 .

తెలుగు 360 23 Nov 2025 9:11 am

Rajinikanth’s Jailer 2 Update Loading

Superstar Rajinikanth is completely occupied with the shoot of Jailer 2. There are reports that the film may hit the screens in summer 2026 and an official announcement has to be made. The makers have released an announcement video before the shoot commenced and the teaser of Jailer 2 will be out on December 12th […] The post Rajinikanth’s Jailer 2 Update Loading appeared first on Telugu360 .

తెలుగు 360 23 Nov 2025 9:09 am

దొంగలను పట్టుకున్న నల్లజర్ల పోలీసులు 

అంతర్రాష్ట్ర దొంగలను పట్టుకున్న నల్లజర్ల పోలీసులు విశాలాంధ్ర – నల్లజర్ల : జైల్లో ఉన్న పరిచయాలను వాడుకునీ టీం గా తయారై పలు రాష్ట్రాల్లో దొంగతనాలు చేస్తూ మోస్ట్ వాంటెడ్ టీం గా తయారైన మధ్యప్రదేశ్ కు చెందిన తార్ టీంను వలవేసి పట్టుకున్న తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల పోలీసులు నల్లజర్ల లో ఒంటరి మహిళలు టార్గెట్ చేసి బండరాయితో తలపై దాడి చేసి బంగారు వస్తువులను అపహరించిన కేసులో కొవ్వూరు డిఎస్పి దేవకుమార్ ఆధ్వర్యంలో పోలీసులు […] The post దొంగలను పట్టుకున్న నల్లజర్ల పోలీసులు appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 23 Nov 2025 9:07 am

మియాపూర్ లో దంపతుల ప్రాణం తీసిన వాటర్ హీటర్

మియాపూర్: సంగారెడ్డి జిల్లాలో మియాపూర్‌లో వాటర్ హీటర్ షార్ట్ సర్క్యూట్ తో దంపతులు మృతి చెందారు. రాజారాం కాలనీలోని పద్మావతి ఆసుపత్రి సమీపంలోని దావులూరి హోమ్స్‌లో దంపతులు శివలీల (32), సిద్ధురామ్(35) నివసిస్తున్నారు. దంపతులు హౌస్ కీపింగ్ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు.  ఇంట్లోని వాటర్ హీటర్‌లో షార్ట్‌సర్క్యూట్ భార్యభర్తలు దుర్మరణం చెందారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

మన తెలంగాణ 23 Nov 2025 9:05 am

Andhra king taluka |గర్వపడే సినిమా..

Andhra king taluka | గర్వపడే సినిమా.. Andhra king taluka, ఎనర్జిటిక్

ప్రభ న్యూస్ 23 Nov 2025 9:01 am

శ్రీశైలం ఆలయానికి వెళ్లి వస్తుండగా రోడ్డు ప్రమాదం: నలుగురు మృతి

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఎత్తరాళ్లపాడు వద్ద ఆగి ఉన్న లారీని వ్యాను ఢీకొట్టడంతో నలుగురు ఘటనా స్థలంలోనే దుర్మరణం చెందారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతులు మధ్యప్రదేశ్ కు చెందిన కులాస్ సింగ్(62), సంతోషి(62), సింగ్ పవార్(60), విజయ్ సింగ్ తోమర్(65)గా గుర్తించారు. శ్రీశైలం ఆలయానికి వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. 

మన తెలంగాణ 23 Nov 2025 8:57 am

పెన్మెత్స సుబ్బరాజు చెక్కు పంపిణీ

విశాలాంధ్ర – దేవరపల్లి : ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన చెక్కు పంపిణీ కార్యక్రమందేవరపల్లి మండలం యర్నగూడెం ఫిషర్ మెన్ కో ఆపరేటివ్ సొసైటీ వారికి ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన పథకం ద్వారా 85 వేల రూపాయల చెక్కును వేణుగోపాల సొసైటీ అధ్యక్షులు పెన్మెత్స సుబ్బరాజు సంఘ సభ్యులకు శనివారం అందించారు. మత్స్యకారుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని సహకార సంఘాల ద్వారా కూడా రుణాలను మంజూరు చేసి ఉన్నతికి తోడ్పాటు అందిస్తామని […] The post పెన్మెత్స సుబ్బరాజు చెక్కు పంపిణీ appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 23 Nov 2025 8:38 am

లారీని ఢీకొట్టిన ప్రైవేటు ట్రావెల్స్ బస్సు: ఇద్దరు మృతి

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండలంలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పేరాయిపల్లి మిట్ట దగ్గర జాతీయ రహదారి 40పై ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును లారీ ఢీకొట్టడంతో ఇద్దరు ప్రయాణికులు మృతి చెందారు. ఈ ప్రమాదంలో 15 మంది గాయపడడంతో ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. 35 మంది ప్రయాణికులు మైత్రి ప్రైవేటు ట్రావెల్స్ బస్సు హైదరాబాద్ నుంచి పుదుచ్చేరి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ముందు వెళ్తున్న లారీని బస్సు డ్రైవర్ ఢీకొట్టింది అనంతరం వెనుక నుంచి లారీ ఢీకొట్టడంతో వెనుక సీట్లో కూర్చున్న ప్రయాణికులు మృతి చెందారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతులు పాండిచ్చేరికి చెందిన బద్రినాథ్, హరితగా గుర్తించారు. ఇరుక్కున్న లారీ డ్రైవర్ ను బయటకు తీసి ఆస్పత్రికి తరలించారు.

మన తెలంగాణ 23 Nov 2025 8:35 am

చలి తీవ్రత-రామగుర్రెడ్డి

చలి తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. అనపర్తి ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ టి రామగుర్రెడ్డి. విశాలాంధ్ర – అనపర్తి : చలి తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో జలుబు, జ్వరం, దగ్గు వంటి వైరల్‌ వ్యాధులు పెరిగే అవకాశం ఉన్నందున జాగ్రత్తలు తీసుకోవాలని అనపర్తి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ డా. తాడి రామ గుర్రెడ్డి సూచించారు. అనపర్తి ఏరియా ఆసుపత్రిలో విలేకరులతో మాట్లాడుతూవృద్ధులు, చిన్నారులు, గర్భిణీలు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు ఎక్కువ జాగ్రత్తగా ఉండాలని అన్నారు.రోజుకు […] The post చలి తీవ్రత-రామగుర్రెడ్డి appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 23 Nov 2025 8:22 am

నల్లమిల్లి ఆది రెడ్డి నామినేషన్

ఏపీ ఫార్మసీ కౌన్సిల్ ఎన్నికలకు డాక్టర్ నల్లమిల్లి ఆది రెడ్డి నామినేషన్. విశాలాంధ్ర – అనపర్తి : అనపర్తికి చెందిన ఇండియన్ ఫార్మసిస్ట్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ నల్లమిల్లి ఆది రెడ్డి ఆంధ్రప్రదేశ్ ఫార్మసీ కౌన్సిల్ ఎన్నికలకు నామినేషన్ దాఖలు చేశారు. ఆయుష్ శాఖ కమిషనర్, ఎన్నికల రిటర్నింగ్ అధికారి కే. దినేష్ కుమార్ ఐఏఎస్ కు పత్రాలు అందజేశారు.గత 15 ఏళ్లుగా ఎన్నికలు జరగక ఫార్మసిస్టులు రిజిస్ట్రేషన్, రిన్యువల్ సమస్యలు ఎదుర్కొన్నారని ఆది రెడ్డి […] The post నల్లమిల్లి ఆది రెడ్డి నామినేషన్ appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 23 Nov 2025 8:16 am

వైద్య ఆరోగ్య, స్త్రీ–శిశు సంక్షేమ శాఖల సంయుక్త సమీక్ష

అంగన్‌వాడి కేంద్రాల్లో పిల్లల ఆరోగ్య పరీక్షలు — విశాలాంధ్ర – తూర్పుగోదావరి :జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి ఆదేశాల మేరకు శనివారం కలెక్టరేట్ పి.జి.ఆర్‌.ఎస్‌ హాల్లో వైద్య ఆరోగ్య శాఖ–స్త్రీ శిశు సంక్షేమ శాఖ సంయుక్త కన్వర్జెన్స్ సమావేశం నిర్వహించారు. అంగన్‌వాడి కేంద్రాల్లో నమోదు అయిన ప్రతి చిన్నారికి సమగ్ర ఆరోగ్య పరీక్షలు చేయడం, వైద్య సేవలు అందించడం ఈ సమావేశం ప్రధాన ఉద్దేశ్యంగా అధికారులు తెలిపారు. సమీక్ష సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డా. […] The post వైద్య ఆరోగ్య, స్త్రీ–శిశు సంక్షేమ శాఖల సంయుక్త సమీక్ష appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 23 Nov 2025 8:06 am

Bigg Boss Telugu 9: Rithu Becomes Captain, and Family Week Brings Warmth to the House

A gripping episode of Bigg Boss Telugu 9 combined competitive spirit, emotional reunions and strong confrontations. With Ritu becoming the new captain, Nagarjuna addressing Tanuja’s behaviour, and family members entering the house, the episode delivered drama, sentiment and humour in equal measure. Rithu Becomes Captain After a Narrow Finish The episode picked up from the […] The post Bigg Boss Telugu 9: Rithu Becomes Captain, and Family Week Brings Warmth to the House appeared first on Telugu360 .

తెలుగు 360 23 Nov 2025 8:02 am

CM Revanth |సమ్మిట్ సభ దద్దరిల్లాలే!

CM Revanth | సమ్మిట్ సభ దద్దరిల్లాలే! CM Revanth, హైదరాబాద్, ఆంధ్రప్రభ

ప్రభ న్యూస్ 23 Nov 2025 7:59 am

నున్నచిన్ని 50 వేల విరాళ0

విశాలాంధ్ర – దేవరపల్లి : దేవరపల్లి మండల మానవతా సంస్థకు దేవరపల్లి మండలం లక్ష్మీపురం గ్రామానికి చెందిన నున్న నాగేశ్వరరావు చిన్ని 50 వేల రూపాయలు విరాళాన్ని శనివారం నాడు అందజేశారు దేవరపల్లిలో మానవతా సంస్థ సభ్యుడు బళ్ళ సూర్య చక్రంకు విరాళాన్ని అందజేశారు ఈ సందర్భంగా నున్న నాగేశ్వరరావు మాట్లాడుతూ దేవరపల్లి మండల మానవతా సంస్థ ఎన్నో కార్యక్రమాలు చేపడుతుందని ముఖ్యంగా శాంతి రథం నిర్వహణ చేపడుతుందని అన్నారు దేవరపల్లి మండల మానవతా సంస్థ సభ్యులు […] The post నున్నచిన్ని 50 వేల విరాళ0 appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 23 Nov 2025 7:58 am

నూతన పాలకవర్గం

విశాలాంధ్ర – పెరవలి ;దేవాదాయశాఖ తణుకు డివిజన్ ఇన్స్పెక్టర్ జి సత్య వరప్రసాద్ నేతృత్వంలో అన్నవరప్పాడు ఆలయ కార్య నిర్వహణ అధికారి మీసాల రాధాకృష్ణ సమక్షంలో అన్నవరప్పాడు వెంకన్న ఆలయ నూతన పాలకవర్గం కొలువు తీరింది The post నూతన పాలకవర్గం appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 23 Nov 2025 7:51 am

Venky |షూటింగ్ ఎప్పుడంటే..

Venky | షూటింగ్ ఎప్పుడంటే.. Venky, వెంకటేష్, త్రివిక్రమ్ కాంబినేషన్ సినిమా లాంఛనంగా

ప్రభ న్యూస్ 23 Nov 2025 7:37 am

Accident |ఘోర రోడ్డు ప్రమాదం..

Accident | ఘోర రోడ్డు ప్రమాదం.. నంద్యాల బ్యూరో /ఆళ్లగడ్డ, ఆంధ్రప్రభ :

ప్రభ న్యూస్ 23 Nov 2025 7:21 am

Congress |ఆటో డ్రైవర్ టూ డీసీసీ ప్రెసిడెంట్..

Congress | ఆటో డ్రైవర్ టూ డీసీసీ ప్రెసిడెంట్.. Congress, సూర్యాపేట ప్రతినిధి,

ప్రభ న్యూస్ 23 Nov 2025 7:03 am

Metro |మార్చి నెల మెట్రోకు కీలకం..

Metro | మార్చి నెల మెట్రోకు కీలకం.. Metro, హైదరాబాద్, ఆంధ్రప్రభ :

ప్రభ న్యూస్ 23 Nov 2025 6:46 am

AP |ఆ.. ఆరుగురు అరెస్ట్..

AP | ఆ.. ఆరుగురు అరెస్ట్.. AP, కృత్తివెన్ను, ఆంధ్రప్రభ : గంజాయి

ప్రభ న్యూస్ 23 Nov 2025 6:10 am

పంచాయతీ రిజర్వేషన్లకు మార్గర్శకాలు

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికలకు ప్రభుత్వం శరవేగంగా అ డుగులు వేస్తోంది. దీనిలో భాగంగా పంచాయతీ ల్లో వార్డులు, సర్పంచ్ పదవులకు రిజర్వేషన్ల కేటాయింపునకు సంబంధించి విధివిధానాలను ఖరా రు చేస్తూ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. కా గా రాష్ట్రంలో రిజర్వేషన్లు 50 శాతానికి మించకుం డా, కుల గణన, 2011 జనాభా లెక్కల ఆధారం గా రిజర్వేషన్లు ఎలా నిర్ణయించాలో వెల్లడిస్తూ ప్ర భుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు జివో నెం.46 విడుదల చేశారు. ఈ ఉత్తర్వులు విడుదలతో పంచాయతీ ఎన్నికల ప్రక్రియలో కీలకమైన ఘట్టం పూర్తికావడంతో ఇక ఎన్నికల నోటిఫికేషన్ విడుదలే మిగిలింది. ఈ మేరకు రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్ల ఆధ్వర్యంలో వార్డు సభ్యులు, సర్పంచ్‌లకు సంబంధించిన రిజర్వేషన్లను నిర్ణయించిన తర్వాత నివేదికను ప్రభుత్వం రాష్ట్ర ఎన్నికల సంఘానికి అందజేసేందుకు కసరత్తు చేస్తోంది. ఈ ప్రక్రియ మూడు రోజుల్లో ప్రభుత్వం పూర్తి చేస్తే, ఎన్నికల సంఘం ఈ నెల 26న ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేసేందుకు సన్నద్దమవుతున్నట్లు తెలుస్తోంది. ఇవీ మార్గదర్శకాలు.. గ్రామ పంచాయతీ రిజర్వేషన్లపై రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన సమగ్ర మార్గదర్శకాలు ఇలా ఉ న్నాయి. సుప్రీంకోర్టు నిబంధనలను అనుసరించి మొత్తం రిజర్వేషన్లు 50 శాతానికి మించకూడదని ప్రభుత్వం పేర్కొంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా రిజర్వేషన్లను రొటేషన్ పద్ధతిలో అమలు చేయాలని, సామాజిక, ఆర్థిక, ఉపాధి, రాజకీయ, విద్య సర్వే(ఎస్‌ఇఇపిసి)ఆధారంగా రిజర్వేషన్ కేటాయింపు ఉంటుందని స్పష్టం చేసింది.కులగణన ఆధారంగా వార్డు సభ్యుల ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు కల్పించాలని, కులగణన ఆధారంగా బీసీలకు సర్పంచ్ పదవుల్లో రిజర్వేషన్లు అమలు చేయాల్సి ఉంటుందని తెలిపింది. అలాగే 2011 జనాభా లెక్కల ప్రకారం ఎస్సీ, ఎస్టీలకు సర్పంచ్ పదవుల్లో రిజర్వేషన్లు కల్పించాలని ప్రభుత్వం పేర్కొంది. సర్పంచ్ పదవులకు రిజర్వేషన్లను సంబంధిత ఆర్టీవోల స్థాయిలో ఖరారు చేయాలని, వార్డు సభ్యుల రిజర్వేషన్లను ఆయా ఎంపీడీవోలు నిర్ణయించాలని స్పష్టం చేసింది. ఇక మహిళా రిజర్వేషన్ల విషయానికొస్తే రాజకీయ పార్టీల సమక్షంలో లాటరీ ద్వారా మహిళా రిజర్వేషన్లు నిర్ధారించాలని పేర్కొంది. వంద శాతం జనాభా ఉన్న ఎస్‌టి గ్రామాల్లో అన్ని వార్డులు, సర్పంచ్ స్థానాలను ఎస్‌టిలకు మాత్రమే రిజర్వ్ చేసి ఉంటాయని వెల్లడించింది. కిందటిసారి ఎన్నికల్లో రిజర్వ్ చేసిన వార్డులు, గ్రామాలు అదే కేటగిరీకి మళ్లీ రిజర్వ్ చేయకూడదని పేర్కొంది. 2019 ఎన్నికల్లో అమలు కాని రిజర్వేషన్లు యథాతథంగా కొనసాగవచ్చని తెలిపింది. రొటేషన్ పద్ధతిలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా రిజర్వేషన్లు ఉండాలని స్పష్టం చేసింది. ఎస్‌టి రిజర్వేషన్లను మొదట ఖరారు చేసి ఆ తర్వాత ఎస్‌సి, బిసిలకు కేటాయించాలని వెల్లడించింది. రిజర్వేషన్ల ప్రక్రియ పారదర్శకంగా జరగాలి పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్ల కేటాయింపు ప్రక్రియ సమర్థవంతంగా అమలు చేసేందుకు చర్యలు తీసుకోవాలని అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎన్నికల అథారిటీలను ప్రభుత్వం ఆదేశించింది. ఈ ప్రక్రియ ద్వారా అన్ని వర్గాలకు సమాన అవకాశాలు కల్పించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకోగా, రిజర్వేషన్ల ఖరారు ప్రక్రియను పారదర్శకంగా చేపట్టాలని అధికారులకు దిశానిర్దేశం చేసింది. రానున్న రెండు మూడు రోజుల్లో జిల్లాల యంత్రాంగం రిజర్వేషన్ల ప్రక్రియను పూర్తి చేసేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. రిజర్వేషన్ల కేటాయింపు తర్వాత పంచాయతీ ఎన్నికలకు సంసిద్ధత వ్యక్తం చేస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘానికి ప్రభుత్వం లేఖ రాస్తుందని, అదే విధంగా స్థానిక ఎన్నికల నిర్వహణకు సర్వం సిద్ధంగా ఉన్నట్లు, ఈ నెల 24న రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు తెలియజేసే అవకాశం ఉంది. స్థానిక ఎన్నికలకు సంబంధించిన విచారణను కూడా ముగించాలని న్యాయస్థానాన్ని అభ్యర్థించే అవకాశం ఉంది. హైకోర్టు ఇచ్చే ఆదేశాల తర్వాత అదే రోజు లేదా తర్వాత రోజు పంచాయతీ ఎన్నికల నిర్వహణకు షెడ్యూలు విడుదల చేసేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం సన్నద్ధంగా ఉందని సమాచారం.

మన తెలంగాణ 23 Nov 2025 6:00 am

రాష్ట్రానికి రైజింగ్ పండుగ

మనతెలంగాణ/ హైదరాబాద్:  విభాగాల వారీగా ఈనెల 25వ తేదీ నుంచి ముఖ్యమంత్రి సమీక్ష సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. డిసెంబర్ 8, 9 తేదీల్లో నిర్వహించే తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌కు ఘనంగా ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఫ్యూచర్ సిటీ ఏరియాలో నిర్వహించే రెండు రోజుల వేడుకలను రెండేళ్ల విజయోత్సవాలుగా జరపాలని సిఎం అధికారులకు సూచించారు. గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్లపై శనివారం మధ్యాహ్నం ముఖ్యమంత్రి సిఎంఓ అధికారులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్‌తో సిఎంఓ ముఖ్య కార్యదర్శి శేషాద్రితో పాటు సిఎంఓ అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు పూర్తయినందున, రెండేళ్ల విజయోత్సవాలను ప్రతిబింబించేలా ఫ్యూచర్ సిటీలో విశాలమైన ప్రాంగణంలో భారీ వేదిక ఏర్పాటు చేయాలని సిఎం అధికారులను ఆదేశించారు. గ్లోబల్ సమ్మిట్ అందరినీ ఆకట్టుకునే అంతర్జాతీయ స్థాయి ఉత్సవాన్ని తలపించాలని సిఎం రేవంత్ ఆదేశించారు. రౌండ్ మీటింగ్‌లను ఏర్పాటు చేయాలి డిసెంబర్ 8వ తేదీ, తొలి రోజున ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు, ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల విజయాన్ని చాటి చెప్పాలని సిఎం రేవంత్‌రెడ్డి సూచించారు. పండుగ వాతావరణాన్ని తలపించేలా ఏర్పాట్లు చేయాలన్నారు. 9వ తేదీన రెండో రోజున తెలంగాణ భవిష్యత్ దార్శనికతను, భవిష్యత్ ప్రణాళికలను పొందుపరిచిన తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్‌ను ఆవిష్కరించే కార్యక్రమాలు చేపట్టాలని సిఎం రేవంత్ సూచించారు. ఇదే ప్రాంగణంలో తెలంగాణలో పారిశ్రామిక విధానాన్ని, పెట్టుబడులకు ఇస్తున్న ప్రాధాన్యతను ప్రపంచానికి చాటిచెప్పేలా రౌండ్ టేండ్ మీటింగ్‌లను ఏర్పాటు చేయాలన్నారు. అన్ని విభాగాలు తమ భవిష్యత్ లక్ష్యాలను కళ్లకు కట్టించే ఆడియో వీడియో ప్రదర్శనలు, ప్రజేంటేషన్లు తయారు చేసుకోవాలని సిఎం సూచించారు. దేశ, విదేశాలకు చెందిన ప్రముఖులు, అన్ని రంగాల్లో పేరొందిన పారిశ్రామికవేత్తలను ప్రత్యేకంగా ఆహ్వానించాలని అధికారులను సిఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. వేడుకలకు వచ్చిన అతిథులకు తగిన వసతి సదుపాయాలతో పాటు అత్యున్నత భద్రత కల్పించాలని సిఎం ఆదేశించారు. ప్రతి అంశంపై లోతైన అధ్యయనం చేయాలి ఏర్పాట్లలో ఎక్కడా లోటుపాట్లు లేకుండా చూడాలని, అన్ని విభాగాలు సమన్వయంతో ఈ వేడుకలను విజయవంతం చేయాలని సిఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. 2047 నాటికి తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దటంతో క్రియాశీల పాత్ర పోషించాల్సిన అన్ని విభాగాలు గ్లోబల్ సమ్మిట్లో కీలకంగా పాలుపంచుకోవాలని సిఎం ఆదేశించారు. భవిష్యత్ లక్ష్యాలను నిర్దేశించుకోవటం, రైజింగ్ డాక్యుమెంట్లో పొందుపరిచే ప్రతి అంశంపై లోతైన అధ్యయనం చేసుకోవాలని అధికారులను సిఎం రేవంత్‌రెడ్డి అప్రమత్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి, ప్రజల జీవన ప్రమాణాలను దిశానిర్దేశం చేసే ఈ డాక్యుమెంట్‌లో పొందుపరిచిన అంశాలపై సంబంధిత విభాగాలతో ఈనెల 25 నుంచి వరుసగా సమీక్షలు నిర్వహించనున్నట్లు సిఎం తెలిపారు. అభివృద్ధిలో కీలకమైన రంగాలు, అందులో పాలుపంచుకునే అనుసంధాన విభాగాలన్నింటితో ఒక్కో సమీక్ష సమావేశం నిర్వహిస్తామన్నారు. గ్లోబల్ సమ్మిట్ నిర్వహణ ఏర్పాట్లతో పాటు రెండేళ్ల ప్రగతి, తెలంగాణ రైజింగ్ 2047లో ఆయా విభాగాల పాత్రపై ప్రధానంగా సమీక్ష జరుపుతామని సిఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. 

మన తెలంగాణ 23 Nov 2025 5:30 am

దానం, కడియంకు నేడు తుది గడువు

మన తెలంగాణ/హైదరాబాద్: బిఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి పార్టీ ఫిరాయించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడి యం శ్రీహరికి స్పీకర్ ఇచ్చిన నోటీసుకు సమాధా నం ఇచ్చేందుకు గడువు ఆదివారం (23)తో ముగియనుంది. అయితే స్పీకర్ ప్రసాద్ కుమార్ వారిరువురికి మరింత గడువు ఇస్తారా? లేక గడువులోగా సమాధానం ఇవ్వలేదని వేటు వేస్తారా? అనే ఉత్కం ఠ నెలకొంది. బిఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి ఫిరాయించినట్లు పది మంది ఎంఎల్‌ఏలపై ఆ పార్టీ నేత (ఎంఎల్‌ఏ)లు స్పీకర్‌కు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. పది మంది ఎంఎల్‌ఏలకు స్పీకర్ రెండు నెలల క్రితం నోటీసులు పంపించగా, ఎనిమిది మంది ఎంఎల్‌ఏలు కౌంటర్ దాఖలు చేశారు. కాగా ఇద్దరు ఎంఎల్‌ఏలు దానం నాగేందర్, కడియం శ్రీహరి స్పీకర్ నోటీసుకు సమాధానం చెప్పకుండా, న్యాయ నిపుణులతో చర్చించి సమాధానం చెప్పేందుకు తమకు సమయం గడువు కావాలని కోరారు. కాగా స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఈ నెల 23వ తేదీలోగా సమాధానం ఇవ్వాలని ఈ నెల 13న మలి విడత నోటీసు ఇచ్చారు. కాగా కడియం శ్రీహరి శుక్రవారం స్పీకర్ ప్రసాద్ కుమార్‌ను కలిసి తనకు మరి కొంత గడువు కావాలని కోరారు. అయితే తన విజ్ఞప్తికి స్పీకర్ ప్రసాద్ కుమార్ సానుకూలంగా స్పందించారని కడియం శ్రీహరి చెప్పారే తప్ప సానుకూలంగా ఉన్నట్లు స్పీకర్ గానీ, స్పీకర్ కార్యాలయంగానీ వెల్లడించ లేదు. శ్రీధర్ బాబుతో దానం భేటీ ఇదిలా ఉండగా స్పీకర్ నోటీసుకు సమాధానం ఇవ్వాల్సి ఉన్న ఎంఎల్ ఏ దానం నాగేందర్ శనివారం రాష్ట్ర శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి డి. శ్రీధర్ బాబును కలిసి మంతనాలు జరిపారు. అనర్హత వేటు పడక ముందే రాజీనామా చేసే యోచనలో ఉన్నట్లు దానం మంత్రికి వివరించారు. శాసనసభ్యత్వానికి రాజీనామా చేసిన తర్వాత జరిగే ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేయడం, గెలుపు సాధ్యసాధ్యాలపై వారిరువురు చర్చించారు. స్పీకర్ ఇచ్చిన నోటీసుకు సమాధానం చెప్పేందుకు ఆదివారం గడువు ముగియనున్నందున దానం నాగేందర్ మరింత గడువు కోరుతారా? లేక రాజీనామా లేఖ అందజేస్తారా? అనే ఉత్కంఠత నెలకొంది. నేనే పోటీ చేస్తా: కడియం ఇదిలాఉండగా సమాధానం చెప్పేందుకు తనకు మరింత గడువు కావాలని ఎంఎల్‌ఏ కడియం శ్రీహరి కోరిన సంగతి తెలిసిందే. కాగా దానం, కడియంతో కాంగ్రెస్ అధిష్ఠానం రాజీనామా చేయించే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు ప్రచారం జరుగుతున్నది. అయితే రాజీనామా చేయాల్సి వస్తే తిరిగి తానే పోటీ చేసి గెలుపొందుతానని కడియం ధీమాగా చెబుతున్నారు. స్పీకర్ గడువు ఇస్తే న్యాయ నిపుణులతో చర్చించి, సమాధానం ఇస్తానని ఆయన తెలిపారు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేయాలన్న తపనతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి వినతి పత్రం అందజేశానని కడియం శ్రీహరి చెప్పారు.

మన తెలంగాణ 23 Nov 2025 5:00 am

Sunday Magazine 23 Nov 2025 |ఆదివారం సంచిక 23 నవంబర్ 2025

Sunday Magazine 23 Nov 2025 | ఆదివారం సంచిక 23 నవంబర్

ప్రభ న్యూస్ 23 Nov 2025 5:00 am

వనం నుంచి జనంలోకి

మన తెలంగాణ/హైదరాబాద్ : మావోయిస్టు పార్టీకి భారీ ఎదురు దెబ్బ తగిలింది. రాష్ట్ర డిజిపి శివధర్ రెడ్డి ఎ దుట ముగ్గురు రాష్ట్ర కమిటీ సభ్యులతో సహా 37 మంది మావోయిస్టులు శనివారం డిజిపి కార్యాలయంలో లొంగిపోయారు. దీనికి సంబంధించిన వివరాలు డిజిపి శివధర్ రెడ్డి మీడియా సమావేశంలో వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం పిలుపులో భాగంగా మావోయిస్టులు లొంగుబాటు కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. ప్ర స్తుతం లొంగిపోయిన మావోయిస్టులు పార్టీ సిద్ధాంతాల తో విబేధించడం, అనారోగ్య కారణాలు, ప్రభుత్వ ప్రో త్సాహాం, దండకారణ్యంలో పోలీస్ కూంబింగ్, వరుస ఎన్‌కౌంటర్‌లు లాంటి అనేక కారణాలతో జనజీవన స్ర వంతిలోకి వస్తున్నట్లు డిజిపి చెప్పారు. లొంగిపోయిన 37 మంది మావోయిస్టులు వారం క్రితమే తమ ఆధీనం లో ఉన్నారని డిజిపి తెలిపారు. లొంగిపోయిన మావోయిస్టుల్లో రాష్ట్ర కమిటీ సభ్యుడు బికె ఏఎస్‌ఆర్ డివిజనల్ కమిటి కార్యదర్శి కొయ్యడ సాంబయ్య అలియాస్ ఆజా ద్, రాష్ట్ర కమిటీ సభ్యుడు, సాంకేతిక విభాగం ఇంచార్జ్ అప్పాసి నారాయణ అలియాస్ రమేష్, రాష్ట్ర కమిటీ స భ్యుడు, దండకారణ్యం స్పెషల్ జోన్ కమిటీ కార్యదర్శి ముచ్చకి సోమడా అలియాస్ ఎర్రలు ఉన్నారన్నారు. లొంగిపోయిన వారిలో ముగ్గురు రాష్ట్ర కమిటీ సభ్యులతో 34 మంది మావోయిస్టులు ఉన్నారని, వారిలో రాష్ట్ర కమిటీకి చెందిన ఏడుగురు ఖమ్మం డివిజన్ కమిటీ సభ్యులు, ముగ్గురు బికెఏఎస్‌ఆర్ డివిజన్ కమిటీ సభ్యులు, 22 మంది దండకారణ్యం స్పెషల్ జోన్ కమిటీ నాయకులు, సభ్యులు, ఇద్దరు పిఎల్‌జిఏ ఒకవట బెటాలియన్ కమాండర్‌లు ఉన్నట్లు డిజిపి పేర్కొన్నారు. లొంగిపోయిన వారిలో ఏడుగురు తమ ఆయుధాలను పోలీసులకు అ ప్పగించగా, వీటిలో ఒక ఏకే 47, రెండు ఎస్‌ఎల్‌ఆర్ లు, నాలుగు 303 తుపాకీలు, ఒక జి3 తుపాకీ, వివిధ కాలిబర్లకు చెందిన 346 తూటాలు ఉన్నాయన్నారు. లొంగిపోయిన 37 మంది మావోయిస్టుల్లో 25 మంది మహిళా మావోయిస్టులు, 12 మంది పురుషులు ఉన్నారు. గత 11 నెలల్లో 465 మంది మావోయిస్టులు రాష్ట్ర పోలీసులు ఎదుట లొంగిపోయినట్లు డిజిపి వివరించారు. ప్రస్తుతం రాష్ట్రానికి చెందిన 59 మంది మావోయిస్టులు అజ్ఞాతంలో ఉన్నారని, వారిలో ఐదుగురు కేంద్ర కమిటి సభ్యులు ముప్పాళ్ల లక్ష్మణ్ రావు అలియాస్ గణపతి, మల్లా రాజిరెడ్డి అలియాస్ సంగ్రాం, తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్‌జీ, పాక హనుమంతు అలియాస్ గణేష్, బడే చోక్కారవు అలియాస్ దామోదర్‌లు ఉండగా, పది మంది రాష్ట్ర కమిటీ సభ్యుల్లో భవనాంద రెడ్డి, జోడే రత్నాబాయ్, లోకేటి చందర్, వార్తా శేఖర్, బడే చొక్కారావు, కంకణాల రాజిరెడ్డి, ముప్పిడి సాంబయ్య, మేకల మనోజ్, కర్రా వెంకట్ రెడ్డి, గంగిడి సత్యనారాయణ రెడ్డిలు ఉన్నారని డిజిపి తెలిపారు. మిగిలిన నాయకులందరూ లొంగిపోవాలని, ఏ రకంగా వచ్చినా మావోయిస్టులకు ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరిస్తుందని డిజిపి చెప్పారు. మీడియా ద్వారా వచ్చినా, ప్రభుత్వ ఉద్యోగుల ద్వారా వచ్చినా, రాజకీయల నాయకుల ద్వారా వచ్చి నా, ఏ విధంగా వచ్చినా స్వాగతిస్తామన్నారు. లొంగిపోయిన మావోయిస్టుల్లో ముగ్గురు రాష్ట్ర కమిటీ సభ్యులకు రూ. 20 లక్షలు, మిగిలిన వారికి తక్షణ సాయంలో భాగంగా రూ. 25 వేలు, ఆయా కేడర్లను అనుసరించి ఇతర రివార్డును అందించామన్నారు. మొత్తం 37 మంది మావోయిస్టులకు రూ. 1,41,05,000 చెక్కులను డిజిపి అందచేశారు. దీంతో పాటు పునరావాసంలో భాగంగా లభించే సౌకర్యాలు లొంగిపోయిన వారికి కల్పిస్తామని డిజిపి స్పష్టం చేశారు. సుదీర్ఘ కాలం అజ్ఞాతంలోనే లొంగిపోయిన రాష్ట్ర కమిటీ మావోయిస్టులు సుదీర్ఘ కాలం అజ్ఞాతంలోనే గడిపారు. రాష్ట్ర కమిటీ సభ్యుడు కొయ్యడ సాంబయ్య అలియాస్ ఆజాద్ ములుగు జిల్లా గోవిందరావు పేట మండలం, మొద్దుల గూడెం స్వగ్రా మం కాగా ఆయన గత 31 సంవత్సరాలుగా అజ్ఞాతంలో ఉన్నారు. మరోక రాష్ట్ర కమిటీ సభ్యుడు అప్పాసి నారాయణ అలియాస్ రమేష్ పెద్దపల్లి జిల్లా రామగుండం కాగా, 32 సంవత్సరాలుగా పలు హోదాల్లో పనిచేశారు. ముచ్చకి సోమడా అలియాస్ ఎర్ర చత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని సుక్మా జిల్లా, జేగర్‌గుండా పి.ఎస్ పరిధిలోని పెంటా స్వగ్రామం కాగా దండకారణ్య స్పెషల్ జోన్ కమిటీ కార్యదర్శి ఉన్నారు. పార్టీకి చెప్పే లొంగిపోయాం : ఆజాద్ పార్టీ నాయకత్వానికి చెప్పే లొంగిపోయామని కొయ్యడ సాంబయ్య అలియాస్ ఆజాద్ పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థితిని ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. రాష్ట్ర కమిటిలో ఉన్న నేతలు లొంగిపోవాలని, ఇప్పుడున్న పరిస్థితుల్లో జనజీవన స్రవంతిలోకి రావాలన్నారు. జాతీయ కార్యదర్శి ఎవరు అని మీడియా అడిగిన ప్రశ్నకు తనకు తెలియదని ఆజాద్ సమాధానం చెప్పారు. పార్టీలో ఎటువంటి ఆదిపత్య పోరులేదని ఆయన స్పష్టం చేశారు. దండకారణ్యంలో ఉండి పనిచేయడం కష్టం : ఎర్ర దండకారణ్యంలో ఉండి పనిచేయడం కష్టంగా మారిందని, ప్రభుత్వ ప్రోత్సాహంతో లొంగిపోయామని రాష్ట్ర కమిటీ సభ్యుడు, దండకారణ్యం స్పెషల్ జోన్ కమిటీ కార్యదర్శి ముచ్చకి సోమడా అలియాస్ ఎర్ర తెలిపారు. వరుసగా మావోయిస్టులు మృతి చెందుతున్నారని, ప్రజా జీవితంలొ పనిచేయాలనే జనజీవన స్రవంతిలోకి వచ్చామని, మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. వరుస ఘటనలతో మావోయిస్టు పార్టీకి భారీ షాక్ మార్చి 2026 కల్లా మావోయిస్టులను ఏరివేస్తామని ప్రకటించిన కేంద్రం అందులో భాగంగానే ఆపరేషన్ కగార్ ప్రారంభించింది. ఆపరేషన్ కగార్‌తో అటవీ ప్రాంతాలను భద్రతా దళాలు విస్తృతంగా జల్లెడపట్టడంతో మావోయిస్టుల ఉనికి ప్రశ్నార్దకంగా మారింది. వరుస ఎన్‌కౌంటర్లతో పార్టీ కీలక నాయకత్వం, సభ్యులను కోల్పోగా, రిక్రూట్ మెంట్ సైతం ఆగిపోయింది. తమకు కంచుకోటగా ఉన్న అడవులు భద్రతా దళాలకు ఆవాసాలుగా మారడంతో మావోయిస్టులు తమ ఉనికి కోసం పట్టు లేని ప్రాంతాలకు వలసలు పోతున్నారు. ఈ క్రమం లో ఈ ఏడాదిలో మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి బస్వరాజు, కేంద్ర కమిటి సభ్యులు చలపతి, బాలకృష్ణ, గణేష్, కట్టా రామచంద్రా రెడ్డిలు ఎన్ కౌంటర్లలో మృతి చెందారు. అనారోగ్య, ఇతర కారణాలతో మాల్లోజుల వేణుగోపాల్, ఆశన్న, చంద్రన్న, బండి ప్రకాశ్‌లతో పా టు భారీ సంఖ్యలో సభ్యులు ఆయుధాలు వీడారు. తా జాగా కీలక నాయకులు మాడవి హిడ్మా, ఆయన భార్య రాజే ఎన్‌కౌంటర్‌లో మృతి చెందగా, ప్రస్తుతం 37 మంది మావోయిస్టులు లొంగిపోవడంతో ఆ పార్టీకి భారీ షాక్ తగిలినట్లయింది. 

మన తెలంగాణ 23 Nov 2025 4:30 am

కవిలోకంలో అందెశ్రీ కోహినూర్

మనతెలంగాణ/హైదరాబాద్: అందె శ్రీ తనకు అత్యంత అప్తుడని, తన మనసుకు దగ్గరి వాడని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. రాచరికం, ఆధిపత్యం హద్దు మీరినప్పుడు కవులు, కళాకారులు తమ గొంగడి దుమ్ము దులిపి పోరాటంలోకి దూకారని ఆయన అన్నారు. నిజాంకు వ్యతిరేకంగా బండి యాదగిరి బండెనక బండి కట్టి అని గళం విప్పితే సర్కార్ పీఠం కదిలిందన్నారు. సమైక్యవాదాలకు వ్యతిరేకంగా గద్దర్, గూడ అంజన్న, అందె శ్రీ, గోరెటి వెంకన్న తెలంగాణ విముక్తి కోసం మలిదశ ఉద్యమానికి పునాదులు వేశారని సిఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. బడి ముఖం ఎరుగని అందెశ్రీ జయ జయ హే తెలంగాణ పాట రాసి స్పూర్తిని నింపారురని, ప్రతి తెలంగాణ గుండెకు జయ జయహే తెలంగాణ పాటను అందెశ్రీ చేర్చారని ఆయన తెలిపారు. జయ జయ హే తెలంగాణ పాట ను రాష్ట్ర అధికార గీతంగా అందరూ భావించారని, కానీ ఆ నాటి పాలకుల వల్ల జయజయ హే తెలంగాణ పాట మూగబోయిందన్నారు. అధికారం శాశ్వతం అని వారు ఆనాడు భావించారని, తెలంగాణ లో స్పూర్తిని నింపిన కవులు, కళాకారుల గానం తెలంగాణలో వినిపించకుండా కుట్ర చేశారని, పెన్నులపైన మన్ను కప్పితే గన్ను లై మొలకెత్తుతాయని, గడీలను కూల్చుతాని అందెశ్రీ నిరూపించారని సిఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో శనివారం నిర్వహించిన అందెశ్రీ సంతాపసభలో సిఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. తెలంగాణ మలిదశ ఉద్యమంలో కవులు, కళాకారులదే కీలక పాత్ర ఈ సందర్భంగా సిఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ సమాజం చైతన్యవంతమైనదని సిఎం రేవంత్‌రెడ్డి అన్నారు. తెలంగాణ ప్రజలు అమాయకంగా కనిపిస్తారు, కానీ, అమాయకులు కాదని ఆయన అన్నారు. ఈ గడ్డ మీద పుట్టిన ఎవరూ ఆధిపత్యాన్ని, అహంకారాన్ని సహించరన్నారు. నిరంకుశ పాలనను వ్యతిరేకిస్తూ ఎంతోమంది కవులు, కళాకారులు తమ ఆట, పాటలతో ప్రజల్లో చైతన్యం కలిగించారని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చెప్పుకొచ్చారు. తెలంగాణ మలిదశ ఉద్యమంలో కవులు, కళాకారులదే కీలక పాత్ర అని ఆయన కొనియాడారు. వాళ్లు తీసుకొచ్చిన ఊపుతోనే తెలంగాణ కల సాకారమైందన్నారు. అందెశ్రీ లేని తెలంగాణ ఉద్యమాన్ని ఊహించుకోలేమని ఆయన అన్నారు. ఆయన పాటలు తెలంగాణ ప్రజలను ఎంతో ఉత్తేజపరిచాయని ఆయన వెల్లడించారు. ఉద్యమ సమయంలో ఆయన పాటలు మార్మోగాయని అదే సమయంలో ఉద్యమంలో ఆయన పాత్ర లేకుండా చేయాలని కూడా కొందరు కుట్ర చేశారని సిఎం రేవంత్ ఆరోపించారు. తెలంగాణ ఉద్యమం గురించి ఎక్కడ చర్చ వచ్చినా తెలంగాణకు రెండు కళ్ల లాంటి వారైన అందెశ్రీ, గద్దర్ కుటుంబాలకు ప్రజాప్రభుత్వం అండగా ఉంటుందని సిఎం రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చారు. తాము అధికారంలోకి రాగానే జయజయహే గీతాన్ని రాష్ట్రగీతంగా ప్రకటించామన్నారు. ప్రతి పాఠ్యపుస్తకంలో గీతాన్ని చేర్చామని సిఎం రేవంత్‌రెడ్డి చెప్పారు. ఎస్సీ వర్గీకరణను అమలు చేసిన తొలి రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందని సిఎం రేవంత్‌రెడ్డి గుర్తుచేశారు. చదువుల్లోనే కాదు విద్య, ఉద్యోగం, రాజకీయాల్లోనూ ఎస్సీల ప్రాతినిథ్యం పెరగాలని దానికి ప్రజాప్రభుత్వం పూర్తిగా సహకరిస్తుందని, అందుకు అనుగుణంగా చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి తెలిపారు. మంత్రివర్గంలోనూ ఎస్సీలకు సముచిత స్థానం ఇచ్చినట్లు సిఎం రేవంత్‌రెడ్డి గుర్తుచేశారు. తెలంగాణ చరిత్రలో అందెశ్రీ ఒక కోహినూర్ వజ్రం అందె శ్రీ కుటుంబాన్ని ఆదుకోవడం తన బాధ్యత అని సిఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. తెలంగాణలో ప్రజా పాలన రావాలని గద్దర్, అందె శ్రీ కోరుకున్నారని, అందె శ్రీ కుటుంబానికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించామని, అందె శ్రీ స్మృతి వనాన్ని నిర్మిస్తున్నామని ముఖ్యమంత్రి తెలిపారు. అందెశ్రీ పుస్తకం నిప్పుల వాగును ప్రతి గ్రంథాలయంలో ఉండేలా ఏర్పాటు చేస్తున్నామని సిఎం పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన తొమ్మిది కవులకు 300 గజాల ఇంటిస్థలం ఇచ్చామని, భారత్ ప్యూచర్ సీటీలో వారికి ఇంటిని నిర్మించి ఇస్తామని, దేశంలో వర్గీకరణ అమలు చేసిన ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని, వర్గీకరణ అమలు వల్ల దళితుల్లో అత్యంత వెనుకబడిన వాళ్లు డాక్టర్లు అవుతున్నారని, తన మంత్రివర్గంలో నలుగురు దళితులు మంత్రులుగా ఉన్నారని, కవులు ఎంతమంది ఉన్నా తెలంగాణ చరిత్రలో అందె శ్రీ ఒక కోహినూర్ వజ్రంలా నిలిచిపోతారని ఆయన తెలిపారు. 

మన తెలంగాణ 23 Nov 2025 4:00 am