చెలరేగిన హార్థిక్ పాండ్యా.. కమ్బ్యాక్ అదుర్స్
హైదరాబాద్: ఈ ఏడాది జరిగిన ఆసియాకప్ సూపర్-4లో శ్రీలంకతో జరిగిన మ్యాచ్లో టీం ఇండియా ఆల్ రౌండర్ హార్థిక్ పాండ్యాకు గాయమైన విషయం తెలిసిందే. అప్పటి నుంచి అతడు జట్టుకు దూరంగా ఉంటున్నాడు. ఇటీవల గాయం నుంచి కోలుకున్న అతడు ప్రస్తుతం సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో పాల్గొంటున్నాడు. ఈ టోర్నమెంట్లో బరోడా జట్టు తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్న హార్థిక్, పంజాబ్తో ఉప్పల్ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్లో చెలరేగిపోయాడు. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పంజాబ్ 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 222 పరుగులు చేసింది. అభిషేక్ శర్మ (50, 19 బంతుల్లో) మెరుపు హాఫ్ సెంచరీ చేయగా.. అన్మోల్ప్రీత్ సింగ్ (69), నమన్ ధీర్(39) స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు. ఆ తర్వాత బ్యాటింగ్ ప్రారంభించిన బరోడా 19.1 ఓవర్లలో 224 పరుగులు చేసి లక్ష్యాన్ని చేధించింది. హార్థిక్ పాండ్యా (77, 42 బంతుల్లో) అదిరిపోయే కమ్బ్యాక్ ఇచ్చాడు. శివలిక్ శర్మ (47), విష్ణు సోలంకి(43) రాణించారు. దీంతో బరోడా ఈ టోర్నమెంట్లో రెండో విజయాన్ని సొంతం చేసుకుంది. హార్థిక్ బ్యాటింగ్ చూస్తే.. సౌతాఫ్రికాతో జరిగే టి-20 సిరీస్కి హార్థిక్ సిద్ధంగా ఉన్నాడని తెలుస్తోంది.
Helipad |సీఎం పర్యటన ఏర్పాట్ల పరిశీలన
Helipad | నర్సంపేట, ఆంధ్రప్రభ : వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలో శుక్రవారం
Andhra Prabha Smart Edition|చిగ్గర్ పంజా/డీకే ఇంటికి/సేమ్ సీన్
ఆంధ్రప్రభ స్మార్ట్ ఎడిషన్ 02-12-2025, 4.00PM ఏపీలో చిగ్గర్ పంజా..వణుకుతున్న ప్రజలు బ్రేక్
విశాలాంధ్ర – నల్లజర్ల : నల్లజర్ల మండలం దూబచర్ల గ్రామంలోని శ్రీ సంఘమిత్ర విద్యాలయం ప్రాంగణంలో గీతా జయంతి సందర్భంగా విశిష్టంగా భగవద్గీత పఠన కార్యక్రమం నిర్వహించారు.వికాస తరంగాణి లో భాగంగా, చిన్న జీయర్ స్వామి ఆశీస్సులతో ఈ కార్యక్రమాన్ని డాక్టర్ బొబ్బిలి ఉషారాణి మరియు శ్రీ సాగరిక సమన్వయంతో చేపట్టారు. ఈ ఆధ్యాత్మిక వేడుకలో విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు విశేషంగా పాల్గొన్నారు. గీతా జయంతి సందర్భంగా భగవద్గీతలోని నీతి–మార్గదర్శక సూత్రాలను పిల్లలకు చేరువ చేయడం ఈ […] The post సంఘమిత్ర లో గీతా జయంతి appeared first on Visalaandhra .
Suicide Attempt |అన్న మద్దతు ఇవ్వలేదని…
Suicide Attempt | అన్న మద్దతు ఇవ్వలేదని… Suicide Attempt | నంగునూరు,
RANKS | గుడివాడలో జనసేన నిరసన RANKS | గుడివాడ, ఆంధ్రప్రభ :
కౌశల్ సైన్స్ క్విజ్ రాష్ట్ర స్థాయి పోటీలకు చైతన్య నగర్ విద్యార్థి ఎంపిక. విశాలాంధ్ర – కడియం : కడియం మండలం మాధవరాయుడి పాలెం గ్రామం చైతన్య నగర్ లో నూతనంగా ఏర్పాటు చేయబడిన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 9వ తరగతి విద్యార్థి యజ్జల వీర వెంకట విజయ వర్ధన్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించే కౌశల్ జిల్లా స్థాయి సైన్స్ క్విజ్ లో ప్రథమ స్థానం పొంది డిసెంబర్ 27వ తేదీన తిరుపతిలో జరిగే […] The post రాష్ట్ర స్థాయి పోటీలకు వర్ధన్ appeared first on Visalaandhra .
Meeting |పీజీఆర్ఎస్ను సీరియస్గా తీసుకోండి
Meeting | పీజీఆర్ఎస్ను సీరియస్గా తీసుకోండి Meeting | గుంటూరు కలెక్టరేట్, ఆంధ్రప్రభ
Minister |కాంగ్రెస్ పార్టీ ద్వారానే గ్రామాల అభివృద్ధి..
Minister | కాంగ్రెస్ పార్టీ ద్వారానే గ్రామాల అభివృద్ధి.. Minister | చెన్నూర్,
Cases |స్క్రబ్ టైఫస్ విజృంభణ..
Cases | స్క్రబ్ టైఫస్ విజృంభణ.. ఆంధ్రప్రభ బ్యూరో, కర్నూలు : Cases
Election |ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించండి…
Election | ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించండి… Election | వికారాబాద్ రూరల్, ఆంధ్రప్రభ
రెండేళ్ల కుమారుడిని చంపి తల్లి ఉరివేసుకున్నతల్లి
చిన్న శంకరంపేట డిసెంబర్ 23( జనం సాక్షి) రెండేళ్ల కుమారుడిని చంపి తల్లి ఉరివేసుకున్న సంఘటన చిన్న …
24 Carat Gold Rate |స్వల్పంగా తగ్గిన పుత్తడి ధరలు!
24 Carat Gold Rate | స్వల్పంగా తగ్గిన పుత్తడి ధరలు! Gold
Nara Lokesh |జగ్గయ్యపేట భూమి ఇవ్వండి
Nara Lokesh | జగ్గయ్యపేట భూమి ఇవ్వండి Nara Lokesh | విజయవాడ,
నేటి నుండి గ్రామాలలో నామినేషన్ల స్వీకరణ
చెన్నారావుపేట, డిసెంబర్ 2 (జనం సాక్షి): 30 గ్రామాల సర్పంచులు, 258 వార్డు స్థానాలకు నామినేషన్లు… …
gun | శ్రీశైలంలో తుపాకీ కలకలం gun | శ్రీశైలం, ఆంధ్రప్రభ :
అనారోగ్యంతో గురిజాల మాజీ సర్పంచ్ మృతి…
నివాళులర్పించిన పలు రాజకీయ పార్టీల నాయకులు… చెన్నారావుపేట, డిసెంబర్ 2 (జనం సాక్షి): అనారోగ్యంతో గురిజాల గ్రామ మాజీ సర్పంచ్ గుగులోతు ఎల్లయ్య(56) అనారోగ్యంతో మృతి చెందాడు. …
అనుమానస్పద స్థితిలో దంపతులు మృతి
టేక్మాల్: దంపతులు అనుమానస్పద స్థితిలో మృతి చెందిన ఘటన టేక్మాల్ మండలం బర్దిపూర్ గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన శ్రీశైలం(40), మంజుల (35) భార్యభర్తలు. ఇంట్లో నిద్రించిన స్థలంలోనే భార్య మృతదేహమై కనిపించగా.. భార్త ఉరి వేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొన్నారు. ఎలా మృతి చెందారు? ఎవరైనా హత్య చేశారా? లేకా ఆత్మహత్య? అనే కోణంలో విచారణ చేస్తున్నారు.
Municipal |చెత్త సేకరణపై అవగాహన
Municipal | హనుమకొండ ప్రతినిధి, ఆంధ్రప్రభ : గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్
Tekmal | మెదక్ జిల్లా టేక్మాల్ మండలంలో ఘటన Tekmal | టేక్మాల్
weapons |కామాక్షి ఇళ్లు ధ్వంసం
weapons | కామాక్షి ఇళ్లు ధ్వంసం weapons | నెల్లూరు క్రైమ్, ఆంధ్రప్రభ
Psychiatrist |విద్యార్థులు ఒత్తిడికి గురికావొద్దు..
Psychiatrist | కమలాపూర్, ఆంధ్రప్రభ : విద్యార్థులు పరీక్షా సమయంలో మానసిక ఒత్తిడికి
టేక్మాల్, డిసెంబర్ 2 (జనం సాక్షి)భార్యను చంపి భర్త ఆత్మహత్య చేసుకున్న సంఘటన మెదక్ జిల్లా టేక్మాల్ మండలం …
Brutal |సెక్యూరిటీ గార్డు దారుణ హత్య
Brutal | సెక్యూరిటీ గార్డు దారుణ హత్య Brutal | నంద్యాల, ఆంధ్రప్రభ
Natural Star Nani has locked Sujeeth for his next film and the combo was locked even before Sujeeth’s OG got released. Sujeeth is appreciated for his work in OG and he recently started working on the final script of Nani’s film. This film is said to be a stylish action drama packed with family emotions. […] The post Nani’s Next is Bloody Romeo appeared first on Telugu360 .
Arrangement |నామినేషన్ కేంద్రాల తనిఖీ
Arrangement | పెద్దవంగర, ఆంధ్రప్రభ : గ్రామపంచాయతీ ఎన్నికల నామినేషన్ స్వీకరణ కేంద్రాలను
మాజీ ఎమ్మెల్యే పెద్ది సమక్షంలో బిఆర్ఎస్ లో చేరిక
చెన్నారావుపేట, డిసెంబర్ 2 (జనం సాక్షి): గులాబీ కండువాలు కప్పి ఆహ్వానించిన నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి…. మండలంలోని …
సమంత, రాజ్ల పెళ్లి.. రాజ్ మాజీ భార్య వైరల్ పోస్ట్
సినీ నటి సమంత, దర్శకుడు రాజ్ నిడిమోరు వివాహ బంధంలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. కోయంబత్తూర్లోని ఇషా యోగా సెంటర్లో వీరిద్దరు పెళ్లి చేసుకున్నారు. ఈ నేపథ్యంలో పలువురు సెలబ్రిటీలు, అభిమానులు వీరిద్దరికి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. సమంత, రాజ్లు ఇద్దరికి ఇది రెండో వివాహం కావడం విశేషం. వీరిద్దరు వివాహం చేసుకున్న వేళ రాజ్ మాజీ భార్య శ్యామలి సోషల్మీడియాలో పెట్టి పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. ‘ఈ అనంత విశ్వంలో మనం ఒక మూల ఉన్నాం’ అని తెలియజేసేలా ఆమె ఓ ఫోటోని షేర్ చేశారు. రాజ్, సమంతల వివాహం జరిగిన రోజు ఉదయం కూడా శ్యామిలి పెట్టిన పోస్ట్ చర్చకు దారి తీసింది. ‘‘తెగించిన వ్యక్తులు దానికి తగినట్లుగానే వ్యవహరిస్తారు’’ అని ఆమె రాసుకొచ్చారు. ఈ నేపథ్యంలో శ్యామలికి కొందరు మద్దతు తెలుపుతున్నారు. ‘‘కర్మ ఎవరిని వదిలి పెట్టదు.. ఎవరు చేసిన కర్మ వాళ్లు అనుభవించక తప్పదు’’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
Minister |ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేరుస్తూ…
Minister | ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేరుస్తూ… జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి
Dust bins |పారిశుద్ధ్య కార్మికుల సేవలు ఎనలేనివి..
Dust bins | పారిశుద్ధ్య కార్మికుల సేవలు ఎనలేనివి.. Dust bins |
గిరి ప్రదక్షణ రోడ్డు నిర్మించండి
సంగారెడ్డి, డిసెంబర్ 02( జనం సాక్షి) బీజేపీ రాష్ట్ర కార్యవర్గసభ్యులు అడెల్లి రవీందర్ సంగారెడ్డి జిల్లా అమీనాపూర్ మున్సిపాలిటీ పరిధిలో గల బీరంగూడ …
జోరు తగ్గని వైభవ్.. మరో రికార్డు సెంచరీ
యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ దూకుడైన బ్యాటింగ్ కొనసాగిస్తున్నాడు. అండర్-19 జట్టులో అద్భుతమైన ప్రదర్శన చేసిన అతడు ప్రస్తుతం సయ్యర్ ముస్తాక్ అలీ ట్రోఫీలో అతడు మరో రికార్డు సెంచరీ చేశాడు. ఏడు ఫోర్లు, ఏడు సిక్సుల సాయంతో 61 బంతుల్లో 108 పరుగులు చేశాడు. ఈ క్రమంలో అతి చిన్న వయస్సులో ఈ టోర్నమెంట్లో సెంచరీ చేసిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. మహారాష్ట్ర, బిహార్ మధ్య జరిగిన ఈ మ్యాచ్లో వైభవ్ ఈ రిరకార్డును 14 ఏళ్ల 250 రోజుల్లో సెంచరీ చేసి మరోసారి తన సత్తా నిరూపించుకున్నాడు. గతంలో ఈ రికార్డు విజయ్ జోల్ పేరిట ఉండేది. జోల్ 18 ఏళ్ల, 118 రోజుల వయస్సులో సెంచరీ సాధిచాడు. ఈ సందర్భంగా వైభవ్పై సోషల్మీడియాలో ప్రశంసల వర్షం కురుస్తోంది.
MLA |బస్తీల పర్యటనలో ఎమ్మెల్యే శ్రీగణేష్..
MLA | బస్తీల పర్యటనలో ఎమ్మెల్యే శ్రీగణేష్.. MLA | కంటోన్మెంట్, ఆంధ్రప్రభ
రేపటి నుండి నామినేషన్ల స్వీకరణ
నడికూడ, డిసెంబర్ 2 (జనం సాక్షి): హనుమకొండ జిల్లా పరకాల నియోజకవర్గం నడికూడ మండలంలో రేపటి నుండి రెండవ …
Siddaramaiah and DK Shivakumar Project Unity Again, But Is the Power Tussle Truly Over?
Karnataka Chief Minister Siddaramaiah and Deputy Chief Minister D K Shivakumar once again attempted to silence speculation about their leadership rift by appearing together for a second breakfast meeting on Tuesday. After the meeting at Shivakumar’s residence, both leaders declared that they would “run the government together,” stressing that there were no differences within the […] The post Siddaramaiah and DK Shivakumar Project Unity Again, But Is the Power Tussle Truly Over? appeared first on Telugu360 .
క్షేత్ర స్థాయిలో గ్లోబల్ సమిట్ పనులను పరిశీలించారు : శ్రీధర్ బాబు
హైదరాబాద్: ఫ్యూచర్ సిటీలో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ ఏర్పాట్లపై సిఎస్, రామకృష్ణరావు ఉన్నతాధికారులతో మంత్రి శ్రీధర్ బాబు సమీక్ష నిర్వహించారు. గ్లోబల్ సమిట్ పనులను ఆయన క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. పనుల పురోగతి గురించి అధికారులు మంత్రికి వివరించారు. పనులు నెమ్మదిగా జరుగుతున్నాయని ఆర్అండ్ బి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అవసరమైతే 3 షిప్టుల్లో పని పూర్తి చేయాలని మంత్రి శ్రీధర్ బాబు అధికారులకు ఆదేశం ఇచ్చారు.
Pawan Kalyan |పవన్ క్షమాపణ చెప్పాలి…
Pawan Kalyan | పవన్ క్షమాపణ చెప్పాలి… Pawan Kalyan | హైదరాబాద్,
Srikakulam |మంత్రి అచ్చెన్నాయుడు భరోసా..
Srikakulam | మంత్రి అచ్చెన్నాయుడు భరోసా.. Srikakulam | సంతబొమ్మాళి (శ్రీకాకుళం), ఆంధ్రప్రభ
Polling |పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించిన జడ్పీ సీఈఓ..
Polling | పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించిన జడ్పీ సీఈఓ.. Polling | సంగెం,
Devotion | నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ : నంద్యాల జిల్లాలోని బొమ్మల సత్రం
IFP Panels |మెగా పేరెంట్ టీచర్స్ సమావేశం..
IFP Panels | మెగా పేరెంట్ టీచర్స్ సమావేశం.. IFP Panels |
SCHOOL |మాస్టర్ గా మారిన కలెక్టర్..
SCHOOL | మాస్టర్ గా మారిన కలెక్టర్.. SCHOOL | ఆరిలోవ, ఆంధ్రప్రభ
Flagpole |ధ్వజస్తంభం విరాళం…
Flagpole | ధ్వజస్తంభం విరాళం… Flagpole | అచ్చంపేట, ఆంధ్రప్రభ : అచ్చంపేట
Margashira |అంబా అగస్తేశ్వర ఆలయంలో గురుచరిత్ర మహోత్సవం
Margashira | చెన్నూరు, ఆంధ్రప్రభ : చెన్నూరు పట్టణంలోని అంబా అగస్తేశ్వర ఆలయం
Shankar starts work on his dream project
Shankar’s reputation as a big-ticket filmmaker took a huge beating after the disastrous results of Indian 2 and Game Changer. He now needs to make a solid comeback to restore his credibility and credentials. There were reports that Shankar wants to complete Indian 3, the third installment of his blockbuster film Indian, with Kamal Haasan […] The post Shankar starts work on his dream project appeared first on Telugu360 .
Hundi | అంకమ్మ గుడిలో చోరీ.. Hundi | పామర్రు, ఆంధ్రప్రభ :
మన్సూరాబాద్ డివిజన్ లో బాలుడిపై వీధికుక్కల దాడి
హైదరాబాద్: మన్సూరాబాద్ డివిజన్ పరిధిలోని శివగంగ కాలనీలో 8 ఏళ్ల బాలుడు ప్రేమ్చంద్పై వీధి కుక్కలు దారుణంగా దాడి చేశాయి. దాదాపు 15 నుంచి 20 కుక్కలు ఎగబడడంతో బాలుడికి తీవ్ర గాయాలయ్యాయి. దాడిలో బాలుడి చెవి తెగింది, తల, నడుము, వీపు భాగాల్లో తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు గమనించి కుక్కలను తరిమేశారు. చికిత్స కోసం నల్లకుంట ఫీవర్ ఆసుపత్రికి తరలించగా, అక్కడి నుంచి నిలోఫర్ ఆసుపత్రిలోని అత్యవసర వార్డుకు తరలించారు.
ଭାରତ ରାଜନୀତିର ପ୍ରମୁଖ ଚେହେରା ଉତ୍ତର ପ୍ରଦେଶ ଯୋଗୀ ଆଦିତ୍ୟନାଥ । ନିକଟ ଦିନରେ ଯୋଗୀ ଆଦିତ୍ୟନାଥ ଏକ ବଡ଼ ଘୋଷଣା କରିଛନ୍ତି । ମୁଖ୍ୟମନ୍ତ୍ରୀ ଯୋଗୀ ଘୋଷଣା କରିଛନ୍ତି ଯେ, ଦେଶର ପ୍ରତ୍ୟେକ ସ୍କୁଲରେ ଜାତୀୟ ସଙ୍ଗୀତ ବନ୍ଦେ ମାତରମ୍ ଗାନକୁ ବାଧ୍ୟତାମୂଳକ କରାଯିବ। ସେ କହିଛନ୍ତି, ଆମକୁ ସର୍ଦ୍ଦାର ବଲ୍ଲଭଭାଇ ପଟେଲଙ୍କୁ ଆମର ଆଲୋଚନାର ଏକ ଅଂଶ କରିବା ଉଚିତ, ଆମେ ଉତ୍ତର ପ୍ରଦେଶର ସମସ୍ତ ଶିକ୍ଷାନୁଷ୍ଠାନରେ 'ବନ୍ଦେ ମାତରମ୍' ଗାନକୁ ବାଧ୍ୟତାମୂଳକ କରିବୁ ଯାହା ଦ୍ୱାରା ଉତ୍ତର ପ୍ରଦେଶର ପ୍ରତ୍ୟେକ ନାଗରିକ ଭାରତ ମାତା ଏବଂ ମାତୃଭୂମି ପ୍ରତି ସମ୍ମାନର ଭାବନାରେ ପରିପୂର୍ଣ୍ଣ ହେବେ। ଏକତା ଯାତ୍ରା' ଏବଂ 'ବନ୍ଦେ ମାତରମ୍' ଗଣ ଗାନ କାର୍ଯ୍ୟକ୍ରମରେ ଅଂଶଗ୍ରହଣ କରି ଉତ୍ତର ପ୍ରଦେଶ ମୁଖ୍ୟମନ୍ତ୍ରୀ ଯୋଗୀ ଆଦିତ୍ୟନାଥ କହିଛନ୍ତି, ଅକ୍ଟୋବର 30 ତାରିଖରେ ଦେଶର ପ୍ରତ୍ୟେକ ଜିଲ୍ଲାରେ 'ରନ୍ ଫର୍ ୟୁନିଟି' ଆକାରରେ ଏକ ଜାତୀୟ ଏକତା ଦୌଡ଼ ଆୟୋଜନ କରାଯାଇଥିଲା। ଏହି ସମୟ ମଧ୍ୟରେ, ବିଜେପି ମହାନ ବଲ୍ଲଭଭାଇ ପଟେଲଙ୍କ ଜୀବନୀ ଏବଂ କାର୍ଯ୍ୟ ଉପରେ କେନ୍ଦ୍ରିତ କାର୍ଯ୍ୟକ୍ରମ ଆୟୋଜନ କରିବା ମଧ୍ୟ ଆରମ୍ଭ କରିଥିଲା। ସରକାରୀ ସ୍ତରରେ ମଧ୍ୟ ଅନେକ କାର୍ଯ୍ୟକ୍ରମ ଆରମ୍ଭ କରାଯାଇଥିଲା। ସ୍ୱଦେଶୀ ହେଉ କିମ୍ବା ସ୍ୱାବଲମ୍ବନ, ଦେଶବ୍ୟାପୀ ବ୍ୟାପକ ଜନସଚେତନତା ଅଭିଯାନ ସହିତ ଜାତୀୟ ଏକତାର ପ୍ରସଙ୍ଗଗୁଡ଼ିକୁ ସମ୍ବୋଧିତ କରିବା ପାଇଁ ପଦକ୍ଷେପଗୁଡ଼ିକୁ ଆଗକୁ ନିଆଯାଇଛି। ଇତିମଧ୍ୟରେ ଏକ ସ୍କ୍ରୀନସଟ୍ ସୋସିଆଲ ମିଡିଆରେ ଭାଇରାଲ ହେବାରେ ଲାଗିଛି । ଭାଇରାଲ ଫଟୋରେ ୟୁପି ସିଏମ ଯୋଗୀ ଆଦିତ୍ୟ ନାଥଙ୍କ ଫଟୋ ଥିବାବେଳେ ଉପରେ ଲେଖା ହୋଇଛି, ଭାରତବାସୀଙ୍କୁ ବିଏନ ରାଓ ସାହେବଙ୍କ ଦ୍ଵାରା ଲିଖିତ ସମ୍ବିଧାନ ଉପରେ ଗର୍ବ କରିବା ଉଚ୍ଚିତ । ଯାହାର ଏକ ସ୍କ୍ରୀନସଟ୍ ତଳେ ଉପଲବ୍ଧ ରହିଛି । ସତ୍ୟାସତ୍ୟ: ଦାବିରେ ନାହିଁ କୌଣସି ସତ୍ୟତା, ଏଭଳି କୌଣସି ମନ୍ତବ୍ୟ ଦେଇ ନାହାଁନ୍ତି ଉତ୍ତର ପ୍ରଦେଶ ମୁଖ୍ୟମନ୍ତ୍ରୀ । ଭାଇରାଲ ଗ୍ରାଫିକ୍ସର ସତ୍ୟତା ଅନୁସନ୍ଧାନ କରିବାକୁ ଯାଇ ତଦନ୍ତ କରିଥିଲୁ । ତଦନ୍ତରୁ ଏଭଳି କୌଣସି ମନ୍ତବ୍ୟ ୟୁପି ମୁଖ୍ୟମନ୍ତ୍ରୀ ଯୋଗୀ ଆଦିତ୍ୟନାଥ ଦେଇଥିବା କୌଣସି ସୂତ୍ରରୁ ପାଇନଥିଲୁ । ଯଦି ଏଭଳି କୌଣସି ମନ୍ତବ୍ୟ ଯୋଗୀ ଦେଇଥାନ୍ତେ ତେବେ ନିଶ୍ଚିତ ଭାବେ କୌଣସି ନା କୌଣସି ଗଣମାଧ୍ୟମରେ ପ୍ରସାରିତ କିମ୍ବା ପ୍ରକାଶିତ ନିଶ୍ଚିତ ହୋଇଥାନ୍ତା । ସେହିପରି ଯୋଗୀ ଆଦିତ୍ୟ ନାଥଙ୍କ ସୋସିଆଲ ମିଡିଆରେ ଉକ୍ତ ମନ୍ତବ୍ୟ ସେୟାର ହୋଇଥିବାର ଦାବି ହୋଇଥିବା ବେଳେ ଯୋଗୀଙ୍କ ସୋସିଆଲ ମିଡିଆ ଆକାଉଣ୍ଟକୁ ଅନୁସନ୍ଧାନ କରିଥିଲୁ । ଅନୁସନ୍ଧାନରୁ ଏଭଳି କୌଣସି ପୋଷ୍ଟ ଯୋଗୀ ଆଦିତ୍ୟନାଥଙ୍କ ପକ୍ଷରୁ କରାଯାଇନଥିବାର ଜାଣିବାକୁ ପାଇଥିଲୁ । ଅନୁସନ୍ଧାନରୁ ଏକ ପୋଷ୍ଟ ଆମର ହସ୍ତଗତ ହୋଇଥିଲା । ଯାହାର କ୍ୟାପସନ ହିନ୍ଦୀରେ ଉଲ୍ଲେଖ ରହିଛି ଯେ, ଭାରତବାସୀଙ୍କୁ ଭାରତରତ୍ନ ବାବା ସାହେବ ଭୀମରାଓ ଆମ୍ବେଦକରଙ୍କ ଦ୍ଵାରା ନିର୍ମିତ ସମ୍ବିଧାନ ଉପରେ ଗର୍ବ ଅନୁଭବ କରିବା ଉଚ୍ଚିତ । भारत वासियों को 'भारत रत्न' बाबा साहब डॉ. भीमराव आंबेडकर जी के द्वारा निर्मित संविधान पर गौरव की अनुभूति करनी चाहिए... pic.twitter.com/7RxRgAycQ5 — Yogi Adityanath (@myogiadityanath) November 26, 2025 ଉକ୍ତ ଭିଡିଓରେ ମଧ୍ୟ ଯୋଗୀ ସମାନ କଥା କହିଥିବାର ଶୁଣିବାକୁ ମିଳିଥିଲା । ଉକ୍ତ କିୱାର୍ଡ ନେଇ ଅନୁସନ୍ଧାନ କରିବାରୁ ଉକ୍ତ ଭିଡିଓ ଟିର ଏକ ସମ୍ପୂର୍ଣ୍ଣ ଅଂଶ ଆମର ହସ୍ତଗତ ହୋଇଥିଲା । ଯେଉଁଥିରେ ସିଏ ସମ୍ବିଧାନ ଦିବସ ଉପଲକ୍ଷେ ଏହି ପ୍ରସଙ୍ଗରେ କହିଥିବାର ଜାଣିବାକୁ ପାଇଥିଲୁ । ଉକ୍ତ ଭିଡିଓରେ ମଧ୍ୟ ସମାନ କଥା କହିଥିବାର ଦେଖିବାକୁ ପାଇଥିଲୁ । ସେହିପରି ଉକ୍ତ ବକ୍ତବ୍ୟକୁ ଏକ ଗଣମାଧ୍ୟମ ନିଜ ଡିଜିଟାଲ ମିଡିଆରେ ପ୍ରସାରିତ କରିଥିଵାର ଦେଖିବାକୁ ପାଇଥିଲୁ । ଯାହାର ଲିଙ୍କ୍ ଏଠାରେ ଏବଂ ଏଠାରେ ଉପଲବ୍ଧ ରହିଛି । ଏଥିରୁ ପ୍ରମାଣିତ ହେଲା ଯେ, ଦାବିରେ ନାହିଁ କୌଣସି ସତ୍ୟତା । ସମ୍ବିଧାନର ନିର୍ମାତା ବାବା ସାହେବ ଭିମରାଓ ଆମ୍ବେଦକର ବୋଲି କହିଛନ୍ତି ୟୁପି ମୁଖ୍ୟମନ୍ତ୍ରୀ ଯୋଗୀ ଆଦିତ୍ୟନାଥ ।
scrub typhus |వైరల్ ఇన్ఫెక్షన్లు..
scrub typhus | వైరల్ ఇన్ఫెక్షన్లు.. scrub typhus | పామర్రు, ఆంధ్రప్రభ
Signal pole|అదుపుతప్పిన ఆటో.. డ్రైవర్ దుర్మరణం
Signal pole| పమిడిముక్కల, ఆంధ్రప్రభ : పమిడిముక్కల మండలం మంటాడ గ్రామం నుంచి
బ్లాక్బస్టర్ యువ భారత టీం.. చరిత్ర సృష్టించారు..
భారత్లో క్రికెట్పై ఉన్నంత అభిమానం మరే ఆట మీద ఉండదు. కానీ, ఇతర ఆటల్లో మనవాళ్లు ఏదైనా ఘనత సాధిస్తే.. అది పూర్తి దేశానికే తలమానికం అవుతుంది. అదే ఇప్పుడు యంగ్ ఇండియా జట్టు చేసింది. సౌదీ అరేబియాలో వచ్చే ఏడాది జరిగే ఆసియా కప్కు భారత అండర్-17 పురుషుల ఫుట్బాల్ జట్టు అర్హత సాధించింది. ఆదివారం జరిగిన క్వాలిఫయర్ మ్యాచ్లో అత్యంత బలమైన ఇరాన్ ఓడించి చరిత్ర సృష్టించింది. అహ్మదాబాద్లోని ఎకె ఏరినాలో జరిగిన ఈ మ్యాచ్లో భారత్ 2-1 తేడాతో ఘన విజయం సాధించింది. గత 20 ఏళ్లో భారత్ ఆసియా కప్ ఫైనల్స్కు చేరడం ఇది మూడోసారి. ఆసియా కప్లో భారత్ ఇదే సంచలన ప్రదర్శనలు చేసి టాప్-4లో నిలిస్తే, 2027 FIFA U-17 వరల్డ్ కప్ (ఖతార్) అర్హత సాధిస్తుంది.
CM Revanth |ఎమ్మెల్యేకు ఘన సన్మానం…
CM Revanth | ఎమ్మెల్యేకు ఘన సన్మానం… CM Revanth | హైదరాబాద్,
Karnataka |కర్నాటకంలో కాపీలూ-టిపినీలూ
karnataka | కర్నాటకంలో కాపీలూ-టిపినీలూ Congress | వెబ్ డెస్క్, ఆంధ్రప్రభ :
துணை முதல்வர் உதயநிதி கம்யூட்டரை ஆன் செய்யாமல் ஆய்வு செய்தாரா?
துணை முதல்வர் உதயநிதி ஸ்டாலின் கம்யூட்டரை ஆன் செய்யாமல் ஆய்வு செய்ததாக தவறான தகவல் பரவி வருகிறது.
షాపూర్ నగర్ చౌరస్తా.. మద్యం మత్తులో యువతి హల్చల్
హైదరాబాద్: జీడిమెట్ల గ్రామం పోలీస్ స్టేషన్ పరిధిలోని షాపూర్ నగర్ చౌరస్తాలో సోమవారం రాత్రి మద్యం మత్తులో యువతి హల్చల్ చేసింది. తాగిన మత్తులో రోడ్డుపైకి వచ్చిన వాహనదారులను యువతి బెంబేలెత్తించి, తీవ్ర అంతరాయం కలిగించింది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని, ఆ యువతిని అదుపులోకి తీసుకుని 108 వాహనంలో చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. యువతి పోలీసులు'ఇందు'గా గుర్తించారు.
Andhra Pradesh : పరకామణి పై నివేదిక హైకోర్టుకు
పరకామణి చోరీ కేసు రాజీ వ్యవహారంపై సీల్డ్ కవర్లో ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు నివేదిక తెలిపింది.
IMAX | అవతార్ హంగామా.. IMAX | ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ :
Telangana Leaders Close to YSRCP Step Up Attacks on Andhra Deputy CM Pawan Kalyan
A new round of political friction has emerged as several Telangana Congress leaders, who share close ties with the YSRCP, have intensified their criticism of Andhra Pradesh Deputy Chief Minister Pawan Kalyan. Their comments come days after Pawan’s recent statements, which have stirred strong reactions across both states. Anirudh Reddy, a former YSRCP leader from […] The post Telangana Leaders Close to YSRCP Step Up Attacks on Andhra Deputy CM Pawan Kalyan appeared first on Telugu360 .
Football |ఫుట్బాల్ కోర్టులో సీఎం రేవంత్ రెడ్డి
Football | ఫుట్బాల్ కోర్టులో సీఎం రేవంత్ రెడ్డి Football | వెబ్డెస్క్,
Praja Durbar | అనంతపురం బ్యూరో, ఆంధ్రప్రభ : మంత్రి పయ్యావుల కేశవ
Kodur |బీసీ సంఘాల ఆధ్వర్యంలో..
Kodur | బీసీ సంఘాల ఆధ్వర్యంలో.. Kodur | కోడూరు, ఆంధ్రప్రభ :
అమరావతిలో క్వాంటం వ్యాలీకి 50 ఎకరాల భూమి కేటాయింపు..
నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో క్వాంటం టెక్నాలజీ రంగంలో కీలక అడుగు పడింది.క్వాంటం వ్యాలీ అభివృద్ధి కోసం ప్రభుత్వం మొత్తం 50 ఎకరాల భూమిని కేటాయించింది.ఈ కార్యక్రమంలో భాగంగా, రెండు ఎకరాల విస్తీర్ణంలో అమరావతి క్వాంటం కంప్యూటింగ్ సెంటర్ ఏర్పాటు చేయనుంది.సీడీ యాక్సెస్ రోడ్ పక్కన, సీఆర్డీఏ కార్యాలయ సమీపంలో భవన నిర్మాణానికి భూమి కేటాయింపు పూర్తయ్యింది.నిర్మాణానికి సంబంధించిన టెండర్ ప్రక్రియ ఇప్పటికే ప్రారంభించబడింది. ఈ నెల 6న టెండర్ల దాఖలుద్వారా గడువు ముగుస్తుంది. Z+1 ఫ్లోర్ గ్రీన్ […] The post అమరావతిలో క్వాంటం వ్యాలీకి 50 ఎకరాల భూమి కేటాయింపు.. appeared first on Visalaandhra .
తెలంగాణలో మరో గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్#TeluguPost #telugu #post #news
ఆంధ్రప్రదేశ్ మంత్రులు నారా లోకేష్, హోంమంత్రి అనితలు ఢిల్లీకి చేరుకున్నారు.
జయశంకర్ భూపాలపల్లి బ్యూరో, (జనంసాక్షి): భూపాలపల్లి శివారు చెరువులో మంగళవారం గుర్తు తెలియని మృతదేహం లభ్యమైనట్లు ఎస్సై సాంబమూర్తి తెలిపారు. …
Series |ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చిన వరుణ్..
Series | ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చిన వరుణ్.. ప్రేక్షకులను ఎప్పటికప్పుడు వైవిధ్యమైన కంటెంట్తో
GST SCAM : రూ. 1000 కోట్ల దందా
GST SCAM : రూ. 1000 కోట్ల దందా ( చిత్తూరు, ఆంధ్రప్రభ
బలహీనపడుతున్న దిత్వా.. కోస్తా జిల్లాలకు ఎల్లో అలర్ట్
నైరుతి-పశ్చిమ బంగాళాఖాతంలో దిత్వా తుపాను తీవ్ర స్థాయిలో కొనసాగుతుందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.ఈ తుఫాన్ నైరుతి దిశలో కదలుతూ కొద్ది గంటలలో వాయుగుండం స్థాయికి చేరవచ్చే అవకాశం ఉందని అధికారులు సూచించారు.ప్రస్తుతానికి ఈ తుఫాన్ ఉత్తర తమిళనాడు తీరాన్ని చేరుకున్నట్లు సమాచారం.దిత్వా ప్రభావంతో 24 గంటల్లో కోస్తాంధ్ర తీరం వెంబడి గంటకు 30 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది.ఈ నేపథ్యంలో, కోస్తాంధ్ర జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు.అలాగే, కొన్ని ప్రాంతాల్లో 5 […] The post బలహీనపడుతున్న దిత్వా.. కోస్తా జిల్లాలకు ఎల్లో అలర్ట్ appeared first on Visalaandhra .
Nellore : మాఫియా గ్యాంగ్ లు..నెల్లూరు నేరగాళ్లకు నిలయంగా మారిందెందుకు?
నెల్లూరు అంటే చాలా ప్రశాంతతకు మారు పేరు. నేరాలకు నిలయంగా నేడు మారింది
రిక్టర్ స్కేలుపై 4.2గా నమోదైన తీవ్రతఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదని వెల్లడి గత నెలలో హిందూ మహాసముద్రంలోనూ భూప్రకంపనలుబంగాళాఖాతంలో ఈరోజు ఉదయం భూమి స్వల్పంగా కంపించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.2గా నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ (ఎన్సీఎస్) వెల్లడించింది. ఉదయం సుమారు 7:26 గంటల సమయంలో, సముద్ర గర్భంలో 35 కిలోమీటర్ల లోతున ఈ భూకంపం సంభవించినట్లు అధికారులు గుర్తించారు.ఈ భూప్రకంపనల కారణంగా ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదని ఎన్సీఎస్ […] The post బంగాళాఖాతంలో భూకంపం appeared first on Visalaandhra .
పి.ఏ.పల్లి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్
పి.ఏ.పల్లి,డిసెంబర్ 02(జనంసాక్షి) -బిఆర్ఎస్ పార్టీలో చేరిన కాంగ్రెస్ మండల సీనియర్ నాయకులు గణపురం శంకర్ -గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పార్టీ నాయకులు సమిష్టిగా పనిచేసి సర్పంచ్ తో,పాటు …
Samantha-Raj Nidumoru|భూత శుద్ధి వివాహం
Samantha-Raj Nidumoru| భూత శుద్ధి వివాహం Samantha-Raj Nidumoru| సమంత.. పరిచయం చేయాల్సిన
సరిహద్దుల్లో పొంచి ఉన్న 120 మంది పాక్ ఉగ్రవాదులు: బీఎస్ఎఫ్
ఆపరేషన్ సిందూర్ తర్వాత కూడా సరిహద్దుల్లో 69 ఉగ్రస్థావరాలు యాక్టివ్ఇటీవల బార్డర్ దాటే ప్రయత్నం చేసిన 8 మంది టెర్రరిస్టుల కాల్చివేత ఆపరేషన్ సిందూర్్ణ లో పాకిస్థాన్ సరిహద్దుల్లోని ఉగ్రవాద స్థావరాలను భారత సైన్యం తుడిచిపెట్టిన విషయం విదితమే. ఉగ్రవాదులకు శిక్షణ ఇస్తున్న ఈ క్యాంపులను భారత వైమానిక దళం ధ్వంసం చేసింది. వందలాది మంది ఉగ్రవాదులు ఈ దాడుల్లో హతమయ్యారు. అయితే, ఇప్పటికీ ఇంకా ఉగ్రస్థావరాలు మిగిలే ఉన్నాయని, అక్కడ ఉగ్ర కార్యకలాపాలు జరుగుతున్నాయని సరిహద్దు […] The post సరిహద్దుల్లో పొంచి ఉన్న 120 మంది పాక్ ఉగ్రవాదులు: బీఎస్ఎఫ్ appeared first on Visalaandhra .
TG | జనగామ, ఆంధ్రప్రభ ప్రతినిధి : మానవసేవే మాధవసేవ అనే పదానికి
అజయ్ దేవగణ్ ఫిల్మ్ సిటీ హైదరాబాద్లో #Hyderabad #Telangana #AjayDevgn #Reliance #Tourism
Makthal |వైభవంగా స్వామివారి శోభయాత్ర
Makthal | వైభవంగా స్వామివారి శోభయాత్ర ధ్వజారోహణంతో పడమటి ఆంజనేయస్వామి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ
హైదరాబాద్లో మరోసారి ఐటీ దాడులు
హైదరాబాద్లో మరోసారి ఐటీ దాడులు జరుగుతున్నాయి
DEAD|ఒకరిని బలితీసుకున్న ట్రాక్టర్
DEAD| చెన్నూర్, ఆంధ్రప్రభ : మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం గంగారం గ్రామ
NBK’s Akhanda 2: Boyapati, What A Planning?
It’s often challenging for big-budget films to deliver their content overseas on schedule, leading to delays in premiere shows. In some cases, premiere shows even get cancelled when the film’s drives don’t arrive on time. However, director Boyapati Sreenu’s careful planning ensured that the prints of Nandamuri Balakrishna’s Akhanda 2 were dispatched well in advance. […] The post NBK’s Akhanda 2: Boyapati, What A Planning? appeared first on Telugu360 .
Telangana : పవన్ కు కోమటిరెడ్డి మాస్ వార్నింగ్
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పై తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు
Past Debacles Haunting Young Heroes
Gone are the days when audience used to rush to theatres to watch every film of young and top actors of Telugu cinema. They are quite choosy and are waiting for the content of the next release of the actor. Even the fans are not in a hurry and they are not in a rush. […] The post Past Debacles Haunting Young Heroes appeared first on Telugu360 .
Mowgli 2025 Trailer: Blend Of Love, Pain, Fury
Roshan Kanakala joined forces with director Sandeep Raj for a love and action drama Mowgli 2025 produced by TG Vishwa Prasad and Krithi Prasad. The makers steadily built excitement with promos. Today, they launched the film’s theatrical trailer. Mowgli 2025 is the tale of a man’s desperate fight for love. Mowgli’s world revolves around his […] The post Mowgli 2025 Trailer: Blend Of Love, Pain, Fury appeared first on Telugu360 .
Bigg Boss Season 9 : బిగ్ బాస్ లో ఇమ్మాన్యుయేల్ సేఫ్ గేమ్ ఆడుతున్నాడా?
బిగ్ బాస్ సీజన్ 9 ఎండింగ్ కు వచ్చేసింది. నామినేషన్స్ కూడా హాట్ హాట్ గా సాగాయి.
డివిడెండ్ స్టాక్స్ vs గ్రోత్ స్టాక్స్: స్టాక్ మార్కెట్లో ఎంట్రీ ఇస్తున్న వారి కోసం ఒక పూర్తి గైడ్
స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టేటప్పుడు ప్రధానంగా రెండు మార్గాలు ఉంటాయి. అవి డివిడెండ్ స్టాక్స్, గ్రోత్ స్టాక్స్. డివిడెండ్ స్టాక్స్ అనేవి కంపెనీ లాభాల నుండి పెట్టుబడిదారులకు ‘స్థిరమైన ఆదాయాన్ని’ (Regular Income) అందిస్తాయి. మరోవైపు, గ్రోత్ స్టాక్స్ లాభాలను తిరిగి కంపెనీలో పెట్టుబడి పెట్టి, భవిష్యత్తులో ‘అధిక ధరల పెరుగుదల’ (Capital Appreciation) ద్వారా లాభాలను ఇవ్వడాన్ని లక్ష్యంగా పెట్టుకుంటాయి. మీ ఆర్థిక లక్ష్యాల ఆధారంగా ఏది ఎంచుకోవాలో ఈ గైడ్ పూర్తిగా వివరిస్తుంది. 1. […] The post డివిడెండ్ స్టాక్స్ vs గ్రోత్ స్టాక్స్: స్టాక్ మార్కెట్లో ఎంట్రీ ఇస్తున్న వారి కోసం ఒక పూర్తి గైడ్ appeared first on Dear Urban .
సబ్వేలో చిక్కుకుపోయిన చెన్నై మెట్రో రైలు#TeluguPost #telugu #post #news
కామాక్షమ్మ ఇల్లు కూల్చిన ప్రజలు #Nellore #Crime #Kamakhashamma #Police #ACaseUpdate
TEMPLE |వకుళమాత అమ్మవారి దర్శనం..
TEMPLE | వకుళమాత అమ్మవారి దర్శనం.. TEMPLE | తిరుపతి రూరల్, ఆంధ్రప్రభ
ST Hostel |విద్యార్థులకు ఫుడ్ పాయిజన్
ST Hostel | విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ ST Hostel | గద్వాల
పార్లమెంట్ మెరుగ్గా పనిచేస్తేనే స్ఫూర్తి
పార్లమెంట్ శీతాకాల సమావేశాలు సోమవారం (1.12.2025) ప్రారంభమయ్యాయి. సాధారణంగా పార్లమెంట్ శీతాకాల సమావేశాలు 20 రోజుల పాటు జరుగుతాయి. కానీ ఈసారి వాటిని 15 రోజులకే కుదించారు. ప్రవేశ పెట్టిన బిల్లులపై ప్రభుత్వాన్ని జవాబుదారీ చేసేందుకు సమగ్రంగా చర్చించడానికి విపక్షాలకు ఇదో అవకాశం. కానీ ఏదో ఒక అంశంపై పట్టుపట్టి పదేపదే సమావేశాలను బహిష్కరించినట్టయితే చర్చించే అవకాశాలను విపక్షాలు కోల్పోతాయి. అంతేకాదు ప్రభుత్వం ముందు ఒక రాజకీయ క్రీడగా మిగిలిపోతారు. గత కొంతకాలంగా పార్లమెంట్ సమావేశాల తీరుతెన్నులు పరిశీలిస్తే అలాగే ఉంటున్నాయి. పార్లమెంట్ సమావేశాలకు ముందు నిర్వహించే అఖిలపక్ష సమావేశంలో చక్కగా ‘ధర్మోపదేశాలు’ వెలువడుతుంటాయి. సమావేశాలు సజావుగా సాగేందుకు విపక్షాలు సహకరించాలని అధికార పక్షంనుంచి అభ్యర్థనలు వస్తుంటాయి. ప్రతి అంశంపై సమగ్రంగా చర్చ జరగాలన్న అభిప్రాయాలు వస్తుంటాయి. కానీ సమావేశాలు ప్రారంభమయ్యేసరికి ఎవరికి వారే యమునా తీరే అన్న విధానం బయటపడుతుంది. ఏదో ఒక అంశంపై తప్పనిసరిగా చర్చ జరగాలని విపక్షాలు పట్టుపట్టడం, అధికార పక్షం మొండికెత్తడం, దాంతో విపక్షాలు సమావేశాలను బహిష్కరించడం మళ్లీ చివరి దశ లోనే బహిష్కరణల నుంచి విపక్షాలు వెనక్కి తగ్గి హాజరవుతుండటం పరిపాటి. మొత్తం మీద సమావేశాలు ముగిశాయి అని అటుఇటు సంతృప్తి పడుతుంటారు. సోమవారంనాడు పార్లమెంట్ సమావేశాల్లో కూడా అంతరాయం తప్పడం లేదు. ప్రతిపక్షాలను టార్గెట్ చేసుకుని ప్రధాని మళ్లీ విమర్శలకు తెరలేపారు. ప్రతిపక్షాలకు చురకలంటించామన్న ఆత్మసంతృప్తి ప్రధాని ప్రసంగంలో వినిపించింది. క్రియాశీలక చర్చలు జరిగితేనే చట్టసభలకు సార్థకత అని సభ్యులకు హితోపదేశం చేసిన ప్రధాని మోడీ తరువాత తన స్వరం మార్చి సమావేశాల్లో డ్రామాలొద్దు.. కావాలంటే టిప్స్ ఇస్తానని విపక్షాలను కవ్విస్తూ ఎత్తిపొడిచారు. దీనివల్ల ప్రయోజనం ఏమిటో ఆయనకే తెలియాలి. మరి అలాంటప్పుడు అఖిలపక్ష సమావేశాలెందుకు? బుజ్జగింపు మాటలెందుకు? అఖిలపక్ష సమావేశాల వల్ల ఒరిగిందేముంది? విపక్షాలు కూడా ప్రశ్నోత్తరాల గంటపై ఆందోళనకు దిగడంతో కొంతసేపు సమావేశాలకు అంతరాయం ఏర్పడింది. దీన్ని బట్టి సమావేశాలు అర్థవంతంగా కొనసాగిద్దామన్న స్ఫూర్తి సభ్యుల్లో కొరవడినట్టు విమర్శలు వస్తున్నాయి. ఈసారి సమావేశాల్లో ఎస్ఐఆర్ (ఓటర్ల జాబితా సమగ్ర సవరణ) నిర్వహిస్తున్న తీరుపై విపక్షాలు గట్టిగా చర్చ జరగాలని పట్టుపట్టే అవకాశం కనిపిస్తోంది. ఉన్నత న్యాయస్థానం వద్ద కూడా ఎస్ఐఆర్పై అనేక పిటిషన్లు దాఖలై ఉన్నాయి. దీనిపై ప్రభుత్వ వైఖరి ఏమిటో అందరికే తెలిసిందే. కొన్ని సార్లు ఉన్నత న్యాయస్థానం ఎస్ఐఆర్ విషయంలో జోక్యం చేసుకోవడం జరుగుతోంది. అందుకని దీనిపై కూలంకషంగా చర్చ జరగాలన్న చిత్తశుద్ధి ప్రభుత్వానికి ఉందా అన్నది ప్రశ్నార్థకం. ప్రజాస్వామ్య సమతూకానికి ఓటర్ల సమగ్ర ప్రక్షాళన అవసరం అన్నవిషయాన్ని ఎవరూ కాదనలేరు. కానీ లోపాలను ఎత్తి చూపినప్పుడు దానిపై చర్చ జరగడం అవసరం. ఈ సమావేశాల్లో 13 బిల్లులు ప్రవేశపెట్టాలని సిద్ధమవుతున్నారు. అలాగే ఢిల్లీ లోని ఎర్రకోట వద్ద ఆత్మాహుతి కారు బాంబు పేలుడు నేపథ్యంలో జాతీయ భద్రత, కార్మిక కోడ్లుపై చర్చించాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నా పాలక వర్గాల నుంచి ఎలాంటి హామీ రాలేదు. సాధారణ రుతుపవనాల వర్షాల కన్నా భారీ వర్షాలు కుండపోతగా కురియడంతో పంటలు దెబ్బతిని రైతులు కష్టనష్టాల పాలయ్యారు. దేశరాజధానిని కకావికలం చేస్తున్న వాయు కాలుష్యం, భారత్ అమెరికా సంబంధాలపై మన దేశీయ విధానం, ఇవన్నీ చర్చకు రానున్నాయి. పార్లమెంట్ సభ్యులు చర్చించాల్సిన అవసరాన్ని విశాల దృక్పథంతో గుర్తించడానికి బదులు, స్వల్పకాలిక చర్చకు కూడా పాలకవర్గాలు అవకాశం ఇవ్వకపోవడాన్ని ఏమనుకోవాలి? ఏది చర్చించాలో ముందుగానే నిర్ణయించడం అవి తప్పితే మరేదైనా చర్చకు తీసుకు వస్తే నిరాకరించడం పార్లమెంట్ సమావేశాల విలువలను తగ్గించడమే అవుతుంది. ప్రతిపక్షాలకు తమ అభిప్రాయాలు వెల్లడించడానికి తగినంత సమయం కేటాయించక పోతే, ఆమేరకు ప్రభుత్వ ఆలోచనా విధానాల్లో మార్పు రాకుంటే ప్రజాస్వామ్య స్ఫూర్తి విచ్ఛిన్నమవుతుంది. దేశసమస్యలపై చర్చించడానికి పార్లమెంట్ తప్పితే మరేదైనా వేదిక ప్రతిపక్షాలకు ఉంటుందా? గత వర్షాకాల సమావేశాలన్నీ నిరంతరం అంతరాయాలతోనే ముగిశాయి. సమావేశాల నుంచి ఫలితాలు అత్యంత అల్పరేటింగ్లో కనిపించాయి. కేటాయించిన సమయం చర్చలతో అర్థవంతంగా వినియోగం కావలసి ఉండగా లోక్సభ కేవలం 29 శాతం, రాజ్యసభ 34 శాతం మాత్రమే పనిచేశాయి. అలాగే పార్లమెంట్ సమావేశాల్లో అత్యంత ముఖ్యమైన సమయంగా పేర్కొనే ప్రశ్నోత్తరాల సమయం కూడా లోక్సభలో 23 శాతం, రాజ్యసభలో 6 శాతం పరమ అధ్వాన్నంగా వినియోగమయ్యాయి. గత సమావేశాల్లో ఆపరేషన్ సిందూర్, ఓటర్ల జాబితాల సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) అంశాలే పార్లమెంట్ సమావేశాలను ఎక్కువగా స్తంభింప చేశాయి. ఈసారి ఇతర ముఖ్యాంశాలతోపాటు ఎన్నికల కమిషన్ తీరు మళ్లీ చర్చకు వస్తే పార్లమెంట్ సమావేశాల సమయాన్ని వృథా చేసిన వారవుతారన్న అభిప్రాయం రాజకీయ నిష్ణాతుల్లో కనిపిస్తోంది. స్వేచ్ఛగా, నిష్కర్షగా చర్చించడానికి ఏమాత్రం అవకాశంఇవ్వని పాలకవర్గాల మొండితనం ఒకవైపు, తాము లేవనెత్తిన అంశాలపై తప్పనిసరిగా చర్చించాలన్న విపక్షాల డిమాండ్లు, నిరసనలుతో అంతరాయాలు మరోవైపు కొనసాగితే పేరుకే ప్రజాప్రతినిధుల సభ మరేమీ కాదన్న అధోగతికి పార్లమెంట్ సమావేశాలు దిగజారిపోతాయి.
Congress |గ్రామాబివృద్ధే లక్ష్యం
Congress | గ్రామాబివృద్ధే లక్ష్యం కొత్తగూడెం కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ బద్దం యాదమ్మ,

27 C