ఘనంగా జాతీయ వినియోగదారుల దినోత్సవం
ప్రిన్సిపాల్ ప్రభాకర్ రెడ్డివిశాలాంధ్ర ధర్మవరం : పట్టణంలోని ఏ హెచ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జాతీయ వినియోగదారుల దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగిందని కళాశాల ప్రిన్సిపాల్ ప్రభాకర్ రెడ్డి తెలిపారు.వాణిజ్య శాస్త్ర విభాగాధిపతి యం. పుష్పావతి ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ డా కె.ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ వినియోగదారుల చట్టాల గురించి, వినియోగదారుల హక్కుల గురించి, విభాగాలు, ఫోరమ్స్ పట్ల విద్యార్హులలో అవగాహన కల్పించడం జరిగిందన్నారు. తదుపరి విద్యార్థులకు క్విజ్ పోటీని నిర్వహించారు. […] The post ఘనంగా జాతీయ వినియోగదారుల దినోత్సవం appeared first on Visalaandhra .
Delhi Metro |ఢిల్లీ మెట్రో విస్తరణకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
Delhi Metro | ఢిల్లీ మెట్రో విస్తరణకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ రూ.12,015
MPDO |నూతన సర్పంచ్లు గ్రామాల అభివృద్ధికి కృషిచేయాలి….
MPDO | నూతన సర్పంచ్లు గ్రామాల అభివృద్ధికి కృషిచేయాలి…. ఊట్కూర్, ఆంధ్రప్రభ :
Reward Mela |ప్రశంసా పత్రం స్వీకరణ…
Reward Mela | ప్రశంసా పత్రం స్వీకరణ… Reward Mela | హసన్
Panchayat Secretary |ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం త్వరగా చేపట్టండి
Panchayat Secretary | ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం త్వరగా చేపట్టండి Panchayat Secretary
Utkoor |నట్టల నివారణ మందులు వేయించండి
Utkoor | నట్టల నివారణ మందులు వేయించండి Utkoor | ఊట్కూర్, ఆంధ్రప్రభ
Adilabad |బాధితుడికి ఆర్థిక సాయం
Adilabad | బాధితుడికి ఆర్థిక సాయం Adilabad | ఉట్నూర్, ఆంధ్రప్రభ :
Kalvakurthi MLA |బీటీ రోడ్డు పనులు పునః ప్రారంభం
Kalvakurthi MLA | బీటీ రోడ్డు పనులు పునః ప్రారంభం Kalvakurthi MLA
యక్కల పీతాంబరథరరావుకు అమరావతి విశిష్ట సేవా పురస్కారం
విశాలాంధ్ర – గూడూరు: ప్రముఖ కలంకారి ఆర్టిజన్ యక్కల పీతాంబరథరరావుకు అమరావతి విశిష్ట సేవా పురస్కారం లభించింది. పి 4 మార్గదర్శకుల మహోత్సవం సందర్భంగా విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రములో జరిగిన కార్యక్రమంలో ఈ పురస్కారాన్ని నిర్వాహకులు పీతాంబరధరావుకు అందజేశారు. విజయవాడ ఎంపీ కేశనేని శివనాథ్ ( చిన్ని) సారధ్యంలో ఈ కార్యక్రమం జరిగింది. చాంబర్ ఆఫ్ రియాల్టర్స్ అండ్ బిల్డర్స్ అసోసియేషన్ వారు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. సేవ రంగంలో రాణిస్తున్న పారిశ్రామికవేత్తలు, వ్యాపారవేత్తలు, కళాకారులు వివిధ […] The post యక్కల పీతాంబరథరరావుకు అమరావతి విశిష్ట సేవా పురస్కారం appeared first on Visalaandhra .
لیتھوانیا یوٹیوبر کے جعلی یورو استعمال کرنے کا دعویٰ فرضی ہے۔ اس نے وضاحت کی کہ یہ محض ایک مذاق تھا
Andhra Prabha Smart Edition |ప్రజల బాణాన్ని/కాంగ్రెస్లోనే/మళ్లీ తిప్పలు
ఆంధ్రప్రభ స్మార్ట్ ఎడిషన్ 24-12-2025, 4.00PM నేను తెలంగాణ ప్రజల బాణాన్ని అరకులో
నిరుపేద కుటుంబానికి నిత్యవసర సరుకుల పంపిణీ..
రక్త బంధం, రజనీ ట్రస్ట్ నిర్వాహకులు కన్నా వెంకటేష్విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని కేశవ నగర్ కు చెందిన జీవిత బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి ప్రస్తుతం బెంగళూరు హాస్పిటల్లో వైద్యం తీసుకుంటున్నారు. ఆమె ఆర్థిక పరిస్థితి సరిగా లేకపోవడంతో సోషల్ మీడియా ద్వారా తెలుసుకున్న రక్త బంధం రజనీ ట్రస్ట్ ఆధ్వర్యంలో బత్తలపల్లి సతీష్ వారి మిత్రులు ఆర్థిక సహకారంతో 25 కేజీల బియ్యం ప్యాకెట్టు ఒక నెలకు సరిపడే సరుకులను ఇవ్వడం జరిగిందని రజనీ ట్రస్ట్, రక్త […] The post నిరుపేద కుటుంబానికి నిత్యవసర సరుకుల పంపిణీ.. appeared first on Visalaandhra .
ఫెస్ట్ ఘన విజయంవిశాలాంధ్ర ధర్మవరం; పట్టణంలోని రిషి విద్యాలయంలో నిన్న డిజిటల్ ఫెస్ట్ను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అనేక మంది అతిథులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు హాజరయ్యారు. విద్యార్థులు రోబోటిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏI), వెబ్సైట్ డెవలప్మెంట్ వంటి విభాగాల్లో రూపొందించిన ప్రాజెక్టులను వివరించారు.ఈ సందర్భంగా డీన్ భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ, ఆధునిక సాంకేతిక విద్య భవిష్యత్తు తరాలకు ఎంతో అవసరమని, ఇలాంటి కార్యక్రమాలు విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంచుతాయని ,వేగంగా మారుతున్న సాంకేతికతకు అనుగుణంగా పిల్లలను తయారు […] The post రిషి విద్యాలయ డిజిటల్ appeared first on Visalaandhra .
జీవి ఈ జెడ్పి హై స్కూల్ విద్యార్థినీలు జూడో జాతీయ స్థాయికి ఎంపిక
జిల్లా కార్యదర్శి భాస్కర్ నాయుడు, జూడో రెడ్డప్ప, కోచ్ ఇనాయత్ భాషవిశాలాంధ్ర ధర్మవరం; ఈనెల 19, 20,21 వ తేదీలలో కర్నూల్లోని కెవి సుబ్బారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీలో జూడో అసోసియేషన్ క్యాడేట్ జూనియర్ రాష్ట్రస్థాయి పోటీలు జరిగాయి. ఈ పోటీలు స్టేట్ సెక్రటరీ వెంకట్ నామిశెట్టి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఇందులో భాగంగా ధర్మవరం పట్టణంలోని జీవి ఈ జెడ్పి హై స్కూల్ ఉన్నత పాఠశాల విద్యార్థినీలు జి.యువ సంధ్య, జి.సుష్మిత జాతీయ స్థాయికి ఎంపిక కావడం జరిగిందని […] The post జీవి ఈ జెడ్పి హై స్కూల్ విద్యార్థినీలు జూడో జాతీయ స్థాయికి ఎంపిక appeared first on Visalaandhra .
Awards, Rewards |హాస్యబ్రహ్మ శంకర నారాయణ రికార్డు
Awards, Rewards | హాస్యబ్రహ్మ శంకర నారాయణ రికార్డు Awards, Rewards |
taxi app |స్పీడ్ ఆఫ్ డూయింగ్..
taxi app | స్పీడ్ ఆఫ్ డూయింగ్.. taxi app | ఆంధ్రప్రభ,
Parliament |బాధ్యతల స్వీకరణ
Parliament | బాధ్యతల స్వీకరణ Parliament | కర్నూలు బ్యూరో, ఆంధ్రప్రభ :
Kalvakuntla Kavitha |తెలంగాణ ప్రజల బాణాన్ని
Kalvakuntla Kavitha | తెలంగాణ ప్రజల బాణాన్ని ట్రిపుల్ ఆర్, రైతులు, ప్రజా
Nutrition |ఘనంగా పౌష్టికాహార అవగాహన కార్యక్రమం
Nutrition | ఘనంగా పౌష్టికాహార అవగాహన కార్యక్రమం Nutrition | ఇంద్రవెల్లి, ఆంధ్రప్రభ
Rs. 1.02 crore | బాధితులకు ఊరట Rs. 1.02 crore |
Andhra King Taluka |రామ్.. సరికొత్త ప్రయత్నం..
Andhra King Taluka | రామ్.. సరికొత్త ప్రయత్నం.. Andhra King Taluka
Pawan Came Back |అన్నట్టే.. మళ్లీ వచ్చాడు
Pawan Came Back | అన్నట్టే.. మళ్లీ వచ్చాడు అమ్మ చెంతకు పవనన్న
TDP : ఇది విన్నారా.. అక్కడ ఉన్నది టీడీపీ ఎమ్మెల్యేలే.. కానీ వైసీపీ వాసనలే
నెల్లూరు జిల్లాలో టీడీపీ నేతలు ఎక్కువ మంది వైసీపీ నుంచి వచ్చిన వారే.
సదాశివపేట అభివృద్ధి జగ్గారెడ్డితోనే సాధ్యం:కాంగ్రెస్ నాయకులు బిట్ల ప్రేమ్ కుమార్
సదాశివపేట డిసెంబర్ 24(జనం సాక్షి)గత పది సంవత్సరాల బిఆర్ఎస్ పాలనలో సదాశివపేట పట్టణ అభివృద్ధి పూర్తిగా …
Temple |శ్రీ రాఘవుడి సేవలో కన్నడ యాక్టర్ రిషబ్ శెట్టి …
Temple | శ్రీ రాఘవుడి సేవలో కన్నడ యాక్టర్ రిషబ్ శెట్టి …
సదాశివపేటలో హిందూ సంఘాల నిరసన ర్యాలీ
సదాశివపేట డిసెంబర్ 24(జనం సాక్షి)బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న అత్యాచారాలు దాడులకు నిరసనగా సదాశివపేటలో బుధవారం హిందూ …
అధునాతన సాంకేతిక పరికరాలతో యశోద హాస్పిటల్స్ లో వైద్య సేవలు
భువనగిరి , డిసెంబర్ 24 (జనం సాక్షి) రోగులకు విశ్వసనీయ గమ్యం స్థానం యశోద హాస్పిటల్స్ ప్రముఖ గ్యాస్ట్రో …
Parliament |పార్టీ నిర్ణయం శిరోధార్యం..
Parliament | పార్టీ నిర్ణయం శిరోధార్యం.. Parliament | విజయవాడ, ఆంధ్రప్రభ :
4months | చలి విలవిల.. ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : చలికాలంలో ఆరోగ్యంపై
Hanuman Mandir |భక్తుల సౌకర్యార్థం షెడ్ నిర్మాణం…
Hanuman Mandir | భక్తుల సౌకర్యార్థం షెడ్ నిర్మాణం… Hanuman Mandir |
NAAC ‘A’ Grade |క్రీడాకారుల భద్రతే లక్ష్యం..
NAAC ‘A’ Grade | క్రీడాకారుల భద్రతే లక్ష్యం.. NAAC ‘A’ Grade
4th yuga |భగవన్నామ స్మరణ మోక్షసాధనం
4th yuga | భగవన్నామ స్మరణ మోక్షసాధనం 4th yuga | ఆంధ్రప్రభ
YSRCP : వైసీపీలోకి త్వరలోనే కీలక నేత.. ఆ కుటుంబానికి జగన్ బంపర్ ఆఫర్
వైసీపీ అధినేత జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు.
Adilabad |కేంద్ర స్టాండింగ్ కౌన్సిల్ సభ్యుడిగా…
Adilabad | కేంద్ర స్టాండింగ్ కౌన్సిల్ సభ్యుడిగా… Adilabad | ఉట్నూర్, ఆంధ్రప్రభ
Push Gods 76 |చెత్త డబ్బాల పంపిణీ
Push Gods 76 | చెత్త డబ్బాల పంపిణీ Push Gods 76
క్విక్ కామర్స్ రికార్డులు #QuickCommerce #Instamart #Retail #Swiggy #latestnews #viralvideo
Mega Hero |రూటు మార్చిన వరుణ్..
Mega Hero | రూటు మార్చిన వరుణ్.. మెగా బ్రదర్ నాగబాబు తనయుడు
Leopard |సిరిసిల్లలో చిరుత కలకలం..
Leopard | సిరిసిల్లలో చిరుత కలకలం.. Leopard| రాజన్న సిరిసిల్ల, ఆంధ్రప్రభ :
Irrigation Project |గత పాలనలో బ్రోకరైజ్డ్ పాలిటిక్స్
Irrigation Project | గత పాలనలో బ్రోకరైజ్డ్ పాలిటిక్స్ Irrigation Project |
Retirement |బకాయిలు ఏకమొత్తంలో చెల్లించాలి
Retirement | బకాయిలు ఏకమొత్తంలో చెల్లించాలి Retirement | పెద్దపల్లి రూరల్, ఆంధ్రప్రభ
2025 Heroines |సరికొత్త అందాలు..
2025 Heroines | సరికొత్త అందాలు.. 2025 Heroines | ఆంధ్రప్రభ వెబ్
కొండా సురేఖకు ప్రజాప్రతినిధుల కోర్టు షాక్
తెలంగాణ మంత్రి కొండా సురేఖకు ప్రజాప్రతినిధుల కోర్టు షాక్ ఇచ్చింది
1150 urea bags |పోలీస్ పహారా మధ్య యూరియా పంపిణీ
1150 urea bags | పోలీస్ పహారా మధ్య యూరియా పంపిణీ 1150
వైఎస్ జగన్కు అస్వస్థత.. పులివెందుల కార్యక్రమాల రద్దు
ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అస్వస్థతకు గురయ్యారు. ఆయన జ్వరంతో బాధపడుతున్నట్లు సమాచారం. ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని వైద్యులు ఆయనకు పూర్తి విశ్రాంతి అవసరమని సూచించారు. ఈ నేపథ్యంలో ఇవాళ జరగాల్సిన పులివెందుల పర్యటనకు సంబంధించిన అన్ని కార్యక్రమాలను ఆయన రద్దు చేసుకున్నారు. ఈ విషయాన్ని వైసీపీ అధికారికంగా వెల్లడించింది. పార్టీ ఃఎక్స్ః (ట్విట్టర్) ఖాతా ద్వారా జగన్ ఆరోగ్య పరిస్థితిపై సమాచారం అందించింది. పులివెందుల పర్యటనలో భాగంగా […] The post వైఎస్ జగన్కు అస్వస్థత.. పులివెందుల కార్యక్రమాల రద్దు appeared first on Visalaandhra .
హెచ్-1బీ వీసాల లాటరీ విధానానికి స్వస్తి.. భారత యువతకు సవాల్
అమెరికాలో హెచ్-1బీ వర్క్ వీసా విధానాన్ని డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం పూర్తిగా మార్చేందుకు సిద్ధమైంది. ఇప్పటివరకు అమలులో ఉన్న లాటరీ విధానాన్ని రద్దు చేసి, నైపుణ్యం, అధిక వేతనాల ఆధారంగా వీసాలు కేటాయించే ావెయిటెడ్ సెలక్షన్్ణ విధానాన్ని ప్రవేశపెట్టనుంది. ఈ కొత్త నిబంధనలు 2026 ఫిబ్రవరి 27 నుంచి అమల్లోకి రానున్నాయి. 2027 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన హెచ్-1బీ రిజిస్ట్రేషన్ సీజన్ నుంచే ఈ మార్పులు వర్తిస్తాయి. డిపార్ట్మెంట్ ఆఫ్ హోంల్యాండ్ సెక్యూరిటీ ప్రకారం ప్రతి ఏడాది […] The post హెచ్-1బీ వీసాల లాటరీ విధానానికి స్వస్తి.. భారత యువతకు సవాల్ appeared first on Visalaandhra .
హైదరాబాద్ లో డ్రగ్స్ ను విక్రయిస్తున్న ప్రేమజంట అరెస్ట్
హైదరాబాద్ లో డ్రగ్స్ ను విక్రయిస్తున్న ఒక ప్రేమజంటను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
పల్నాడు జిల్లాలో ఘటన పెద్ద పులి మృ*తి #Wildlife #Palnadu #ForestDepartment #NH565
England Cricket |తాగి తందనాలు..!
England Cricket | తాగి తందనాలు..! England Cricket | వెబ్ డెస్క్,
ముత్తారం మండల సర్పంచులను సన్మానం చేసిన మంత్రి
ముత్తారం డిసెంబర్23(జనంసాక్షి) నూతనంగా ఎన్నికైన సర్పంచులకు అండగా ఉంటావని తెలంగాణ రాష్ట్ర ఐటి పరిశ్రమల …
కెనడాలోని టొరంటోలో ముప్ఫయేళ్ల భారతీయ మహిళ హత్యకు గురయ్యారు
Andhra Prabha Calendar |పాఠకుల మదిలో ఆంధ్రప్రభకు సుస్థిర స్థానం…
Andhra Prabha Calendar | పాఠకుల మదిలో ఆంధ్రప్రభకు సుస్థిర స్థానం… Andhra
Breaking : డీజీపీ శివధర్ రెడ్డి నియామకంపై హైకోర్టు కీలక నిర్ణయం
తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి నియామకంపై హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది
Vijay Devarakonda |పవర్ ఫుల్ రోల్ లో.. విజయ్
Vijay Devarakonda | పవర్ ఫుల్ రోల్ లో.. విజయ్ Vijay Devarakonda
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రి వర్గ విస్తరణకు సిద్ధమయ్యారు.
Telangana : మేడారంలో గద్దెలపైకి పగిడిద్ద రాజు, గోవింద రాజులు
మేడారంలో నేడు మంత్రి సీతక్క పర్యటించారు
కృత్రిమ గర్భాశయం #Science #MedicalInnovation #ArtificialWomb #Health #latestnews #viralvideo
సంక్రాంతికి గ్రామాల్లో అన్న క్యాంటీన్లు
గ్రామీణ ప్రజలకు సంక్రాంతి కానుకగా ఏపీ ప్రభుత్వం అన్న క్యాంటీన్లు ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ నియోజకవర్గ, మండల కేంద్రాల్లో ఒకేసారి 70 అన్న క్యాంటీన్లు ప్రారంభించనున్నట్లు తెలిపింది. ప్రస్తుతం వివిధ దశల్లో ఉన్న క్యాంటీన్ల నిర్మాణ పనులు జనవరి 10లోగా పూర్తి చేయనుండగా, జనవరి 13 నుంచి 15 మధ్య క్యాంటీన్లు ప్రారంభించే యోచనలో ప్రభుత్వం ఉంది.కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఇప్పటికే పట్టణ ప్రాంతాల్లో 205 అన్న క్యాంటీన్లు ప్రారంభించి కొనసాగిస్తున్న […] The post సంక్రాంతికి గ్రామాల్లో అన్న క్యాంటీన్లు appeared first on Visalaandhra .
Telangana : చేవెళ్ల లో జరిగిన బస్సు ప్రమాదంలో కొత్త ట్విస్ట్
తెలంగాణలోని చేవెళ్ల లో జరిగిన బస్సు ప్రమాదంలో కొత్త ట్విస్ట్ వెలుగు చూసింది
Cricket |చెలరేగిన చిచ్చర పిడుగు
Cricket | చెలరేగిన చిచ్చర పిడుగు ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : చిచ్చర
Danam |దానం నాగేందర్ సంచలన వ్యాఖ్యలు
Danam | దానం నాగేందర్ సంచలన వ్యాఖ్యలు నేనే కాంగ్రెస్ ఎమ్మెల్యేనే..దానం నాగేందర్
న్యూ ఇయర్ వేడుకల వేళ.. హద్దులు దాటితే కఠిన చర్యలు: హైదరాబాద్ సీపీ సజ్జనార్
నూతన సంవత్సర వేడుకలను ప్రజలు ప్రశాంతంగా, సురక్షితంగా జరుపుకునేలా చూడడానికి హైదరాబాద్ పోలీసులు సమాయత్తమవుతున్నారు. ఈ క్రమంలో న్యూ ఇయర్ ఈవెంట్లలో నిర్వాహకులు గానీ, ప్రజలు గానీ హద్దులు దాటినా లేక నిబంధనలు అతిక్రమించినా కఠిన చర్యలు తప్పవని హైదరాబాద్ సీపీ సజ్జనార్ హెచ్చరించారు. నినిబంధనలు ఉల్లంఘిస్తే కొత్త సంవత్సరం సంతోషం లేకుండా పోతుంది అంటూ ఆయన వార్నింగ్ ఇచ్చారు. న్యూ ఇయర్ సందర్భంగా నగరంలో నిర్వహించే పార్టీలకు సంబంధించి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పాటించాల్సిన విధి విధానాలపై […] The post న్యూ ఇయర్ వేడుకల వేళ.. హద్దులు దాటితే కఠిన చర్యలు: హైదరాబాద్ సీపీ సజ్జనార్ appeared first on Visalaandhra .
ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు
ఏపీలో ఈ నెలాఖరు నుంచి సమగ్ర కుటుంబ సర్వే
రాష్ట్రంలో సంక్షేమ పథకాలు, ప్రభుత్వం అందించే ప్రయోజనాల అమలు కోసం ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా ఈ నెలాఖరు నుంచి సమగ్ర కుటుంబ సర్వే నిర్వహించనున్నట్లు ప్రకటించింది. పేదరిక నిర్మూలన లక్ష్యంగా చేపట్టిన ఈ సర్వే ద్వారా కుటుంబాలు, పౌరుల వివరాలను సమగ్రంగా సేకరించి, ప్రభుత్వ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ అందేలా చర్యలు తీసుకోనున్నారు.ఈ సర్వే ద్వారా కుటుంబ సభ్యుల వివరాలు, నివాస పరిస్థితులు, ఆదాయం, ఉపాధి, విద్య, ఆరోగ్య సమాచారం […] The post ఏపీలో ఈ నెలాఖరు నుంచి సమగ్ర కుటుంబ సర్వే appeared first on Visalaandhra .
పాతబస్తీలోని ఉస్మాన్ బాగ్లో అగ్నిప్రమాదం #Hyderabad #OldCity #FireAccident
Nizamabad |స్కూటీని ఢీకొన్న లారీ
Nizamabad | స్కూటీని ఢీకొన్న లారీ Nizamabad | బాల్కొండ, ఆంధ్రప్రభ :
రికార్డుపై బాహుబలి గురి! #ISRO #LVM3 #Sriharikota #SpaceMission #latestnews #viralvideo
YS Jagan |వైఎస్ జగన్ పర్యటన రద్దు
YS Jagan | వైఎస్ జగన్ పర్యటన రద్దు YS Jagan |
Pawan Kalyan : నాగరత్నమ్మకు నూతన వస్త్రాలు బహుకరించిన పవన్
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఇప్పటం గ్రామంలో పర్యటిస్తున్నారు
Student | ఆత్మహత్య.. నెల్లిమర్ల, ఆంధ్ర ప్రభ : స్థానిక వేణుగోపాలపురం ప్రభుత్వ
Farmer|నట్టల నివారణ మందు పంపిణీ
నట్టల నివారణ మందు పంపిణీ చిట్యాల, ఆంధ్రప్రభ : మూగజీవాలకు ప్రభుత్వం అందిస్తున్న
తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కు వ్యతిరేకంగా తిరువణ్ణామలైలో RSS కార్యకర్తలు గిరి ప్రదక్షిణ
MLA | చెక్కులు పంపిణి.. MLA | పెడన, ఆంధ్రప్రభ : ప్రజారోగ్యానికి
వైసీపీ అధినేత వైఎస్ జగన్ జ్వరంతో బాధపడుతున్నారు.
Bhuvanagiri |జాతీయ స్టాండింగ్ కౌన్సిల్ మెంబర్ గా..
Bhuvanagiri | జాతీయ స్టాండింగ్ కౌన్సిల్ మెంబర్ గా.. Bhuvanagiri | చౌటుప్పల్,
యాసంగికి నీళ్లు నేటి నుంచి పంటలకు నీటి విడుదలఎస్సారెస్పీ నుంచి వారబందీ ప్రకారం
Warangal |పెన్షనర్ల సమస్య వెంటనే పరిష్కరించాలి
Warangal | పెన్షనర్ల సమస్య వెంటనే పరిష్కరించాలి Warangal | కరీమాబాద్, ఆంధ్రప్రభ
EX MLA |కొండా సురేఖ ద్వంద్వ వైఖరిని ఖండిస్తున్నాం
EX MLA | కొండా సురేఖ ద్వంద్వ వైఖరిని ఖండిస్తున్నాం EX MLA
విశాఖలో భారత్ డబుల్ విజయం #Cricket #INDvSL #Visakhapatnam #ShefaliVerma
State President |ఆ.. బాధ్యత విద్యాశాఖ అధికారులదే..
State President | ఆ.. బాధ్యత విద్యాశాఖ అధికారులదే.. State President |
Telangana : అంతా ఆ పెన్ డ్రైవ్ లోనే ఉందట
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది
Workers |వస్త్రాలు, తోపుడు బళ్ళు పంపిణీ..
Workers | వస్త్రాలు, తోపుడు బళ్ళు పంపిణీ.. Workers | విజయవాడ, ఆంధ్రప్రభ
గోల్డ్ ఈటీఎఫ్ పెట్టుబడి: ఎలా ఇన్వెస్ట్ చేయాలి? ఏది మంచిది?
2026లో గోల్డ్ ఈటీఎఫ్లలో పెట్టుబడి పెట్టాలనుకునే వారి కోసం ఇది లేటెస్ట్ గైడ్. నిప్పాన్ ఇండియా గోల్డ్ బీస్, యూటీఐ, ఎస్బీఐ వంటి టాప్ గోల్డ్ ఈటీఎఫ్ ఫండ్స్, ఏప్రిల్ 2025 నుండి అమలులోకి వచ్చిన కొత్త పన్ను విధానం (12.5% LTCG) వంటి సమగ్ర వివరాలు ఇక్కడ చూడొచ్చు. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, ఆర్థిక అనిశ్చితి వల్ల 2025లో బంగారం అత్యుత్తమ ప్రదర్శన కనబరిచింది. గత మూడేళ్లలో సుమారు 30% కాంపౌండ్ వార్షిక […] The post గోల్డ్ ఈటీఎఫ్ పెట్టుబడి: ఎలా ఇన్వెస్ట్ చేయాలి? ఏది మంచిది? appeared first on Dear Urban .
Telangana : ఐపీఎస్ లకు పదోన్నతి
తెలంగాణలో ఆరుగురు ఐపీఎస్లకు డీఐజీగా పదోన్నతులు లభించాయి
Telangana : నేడు గ్రూప్-1 పిటిషన్లపై తెలంగాణ హైకోర్టులో విచారణ
నేడు గ్రూప్-1 పిటిషన్లపై తెలంగాణ హైకోర్టులో విచారణ జరగనుంది.
Paadi Parisrama |మహిళల పాత్ర కీలకం..
Paadi Parisrama | మహిళల పాత్ర కీలకం.. Paadi Parisrama, చిట్టినగర్, ఆంధ్రప్రభ
Chandrababu : నేటి చంద్రబాబు షెడ్యూల్ ఇదే
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేటి షెడ్యూల్ విడుదలయింది
Telangana : రెండు చేతులూ సరిపోయాయా.. సామీ.. ఇన్ని ఆస్తులా? కిలోల బంగారం.. భూములే భూములు
అవినీతి నిరోధక శాఖ అధికారుల తనిఖీల్లో డీటీసీ కిషన్ నాయక్ భారీగా ఆస్తులను కూడబెట్టినట్లు గుర్తించారు.
Payakapuram |సెమీ క్రిస్మస్ వేడుకలు..
Payakapuram | సెమీ క్రిస్మస్ వేడుకలు.. Payakapuram, ఆంధ్ర ప్రభ : క్రైస్తవులు
ఘోర ప్రమాదం.. ట్రాక్టర్ బోల్తా పడి ఓ వ్యక్తి దుర్మరణం #Accident #Kamareddy #Gandhari
Sujana Chowdary | వితరణ.. Sujana Chowdary, భవానిపురం, ఆంధ్రప్రభ : ఈ

26 C