SENSEX
NIFTY
GOLD
USD/INR

Weather

23    C
... ...View News by News Source

గ్రామాల్లో ఊరందుకున్న రాజకీయం

రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించడమే తరువాయి.. ఎన్నికల రంగంలోకి దూకేందుకు స్థానిక నాయకులు సిద్ధంగా ఉన్నారు. జిల్లాల్లో ఆదివారమే రిజర్వేషన్లు ఖరారైన నేపత్యంలో సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేయాలనే ఔత్సాహికులు తమ వ్యూహాలను సిద్ధం చేసుకుంటున్నారు.దాంతో గ్రామాల్లో మళ్లీ రాజకీయం ఊపందుకుంది. గత కొంతకాలంగా ప్రజల్లో ఉంటూ, వారి సమస్యల పరిష్కారానికి గ్రామస్థాయిలో నాయకులు, యువకులు చొరవ చూపారు. రిజర్వేషన్లు ఖరారైన నేపథ్యంలో సర్పంచ్ ఎన్నికల్లో గ్రామాల్లో ఎవరు పోటీలో ఉంటారో దాదాపుగా ఓ నిర్ణయానికి వస్తున్నారు. ఈనేపథ్యంలో గ్రామంలో ముఖ్య నాయకులను కలుస్తూ వారి ఆశీస్సులు పొందే ప్రయత్నం చేస్తున్నారు. సర్పంచ్ ఎన్నికల్లో పోటీకే ఎక్కువ మంది ఆసక్తి చూపుతున్నారు. ఆయా పార్టీల్లోని నాయకులు, కార్యకర్తలు, ఏ పార్టీలో సభ్యత్వం లేని వారు కూడా ఆయా పార్టీల మద్దతు కూడగట్టి పోటీచేయాలనే ఆసక్తితో ఉన్నారు.

మన తెలంగాణ 23 Nov 2025 10:29 pm

భార్యపై దాడి…పరిస్థితి విషమం !

తాంసి, ఆంధ్రప్రభ : ఆదిలాబాద్ జిల్లా తాంసి మండలం కప్పర్ల గ్రామంలో ఆదివారం

ప్రభ న్యూస్ 23 Nov 2025 10:26 pm

Vijaya Sai Reddy Signals a ‘Possible Comeback’… But Who Exactly Needs Him?

Former Rajya Sabha MP and once the closest confidant of YS Jagan Mohan Reddy, Vijaya Sai Reddy, has stepped back into the spotlight after months of self-declared political “retirement.” He resurfaced in Srikakulam, claiming he is now a farmer and a man devoted to public welfare. Yet, his latest comments suggest that retirement may not […] The post Vijaya Sai Reddy Signals a ‘Possible Comeback’… But Who Exactly Needs Him? appeared first on Telugu360 .

తెలుగు 360 23 Nov 2025 9:47 pm

ఘర్షణకు దారితీసిన భూ వివాదం

భూ వివాదంలో ఒకే కుటుంబంలో తల్లి, కొడుకు ఒక్కటై అక్కాబావలపై దౌర్జన్యానికి దిగిన సంఘటనలో కేసు నమోదు చేసినట్లు సూర్యాపేట జిల్లా, మునగాల ఎస్‌ఐ బి ప్రవీణ్ కుమార్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం..మండల పరిధిలోని బరాఖత్ గూడెం గ్రామానికి చెందిన రణబోతు జ్యోతికి గ్రామ పరిధిలో వ్యవసాయ భూమి ఉంది. ఈ పొలాన్ని ఇదే గ్రామానికి చెందిన వారికి కౌలుకి ఇచ్చింది. రణబోతు జ్యోతి, ఆమె కుమార్తెలు ఇద్దరు, భర్త రాంరెడ్డి, పొలం కౌలుదారులు పంట పొలం కోయటానికి హార్వెస్టర్ మిషన్‌తో కలసి పొలం వద్దకు వెళ్లారు. పంట కోయటానికి ప్రయత్నిస్తున్న క్రమంలో అక్కడకు ఆమె తల్లి, తమ్ముడు అయిన దొంతిరెడ్డి కళావతి, ఉపేందర్ రెడ్డి మరొక ట్రాక్టర్‌తో అక్రమంగా జ్యోతి భూమిలోకి ప్రవేశించి, ట్రాక్టర్‌తో హార్వెస్టర్ మిషన్‌ను ఢీకొట్టి మిషన్ రేడియేటర్‌ను డ్యామేజీ చేశారు. ఈ క్రమంలో అడ్డువెళ్ళిన రణబోతు జ్యోతి, ఆమె ఇద్దరు కుమార్తెలు, జ్యోతి భర్త రాంరెడ్డిపై దౌర్జన్యం చేసి భయబ్రాంతులకు గురిచేశారు. తమ ఇద్దరు కుమార్తెల పట్ల ఉపేందర్‌రెడ్డి అసభ్యంగా ప్రవర్తించాడని బాధితురాలు రణబోతు జ్యోతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు దొంతిరెడ్డి కళావతి, ఆమె కొడుకు ఉపేందర్‌రెడ్డిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

మన తెలంగాణ 23 Nov 2025 9:46 pm

విద్యార్ధులు అన్ని రంగాలలో రాణించాలి…

చౌటుప్పల్, ఆంధ్రప్రభ : విద్యార్థులు చదువుతోపాటు క్రీడలు ఇతర అన్ని రంగాలలో రాణించాలని

ప్రభ న్యూస్ 23 Nov 2025 9:28 pm

Boat capsized  :  రైవాడలో పడవ బోల్తా

Boat capsized : రైవాడలో పడవ బోల్తా ( ఆంధ్రప్రభ, అనంతగిరి) అల్లూరి

ప్రభ న్యూస్ 23 Nov 2025 9:18 pm

Akhanda 2 Team Surprises UP CM Yogi Adityanath

Nata Simham Nandamuri Balakrishna’s highly anticipated film Akhanda 2 is generating tremendous buzz, fueled by striking promotional material, especially the trailer, and an extensive Pan-India marketing campaign. The excitement around the film intensified following the launch of its first single in Mumbai, succeeded by the trailer unveiling in Bangalore. As part of the promotional campaign, […] The post Akhanda 2 Team Surprises UP CM Yogi Adityanath appeared first on Telugu360 .

తెలుగు 360 23 Nov 2025 8:58 pm

విధి నిర్వహణలో అప్రమత్తంగా ఉండాలి…

జైనూర్, (ఆంధ్రప్రభ) : శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిపై చట్టపరమైన చర్యలు

ప్రభ న్యూస్ 23 Nov 2025 8:57 pm

పేకాట రాయుళ్ల అరెస్ట్…

తాడ్వాయి, ఆంధ్రప్రభ : కరేడ్పల్లి గ్రామ ఫారెస్ట్ ప్రాంతంలో పేకాట నిర్వహిస్తున్న ఐదుగురు

ప్రభ న్యూస్ 23 Nov 2025 8:51 pm

గంజాయిపై పోలీసుల నిఘా..

బెల్లంపల్లి, ఆంధ్రప్రభ : మంచిర్యాల జిల్లాను గంజాయి రహిత జిల్లాగా మార్చాలన్న లక్ష్యంతో

ప్రభ న్యూస్ 23 Nov 2025 8:48 pm

ఒక్కడినే చేశా: ఇమంది రవి

 సినిమాల పైరసీ తాను ఒక్కడినే చేశానని, తనకు ఎవరూ సహకరించలేదని ఐ బొమ్మ వెబ్‌సైట్ నిర్వాహకుడు రవి విచారణలో చెప్పాడు. పైరసీ సినిమాల కేసులో ఇమంది రవిని హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. రవిని నాంపల్లి కోర్టు కస్టడీకి ఇవ్వడంతో పోలీసులు నాలుగు రోజుల నుంచి విచారణ చేస్తున్నారు. ఆదివారం సిసిఎస్ పోలీసులు రవిని విచారించగా సరిగా సమాధానాలు చెప్పనట్లు తెలిసింది. తన వద్ద ఉన్న హార్డ్ డిస్క్‌లను పోలీసులు తన ఇంటి తలుపు కొట్టగానే ఖాళీ చేసినట్లు తెలిపారు. అరెస్టు చేసేందుకు హైదరాబాద్ సిసిఎస్ పోలీసులు వెళ్లగా రవి రెండు గంటల వరకు ఇంటి డోర్ తీయలేదు. ఈ సమయంలో తన వద్ద ఉన్న హార్డ్ డిస్క్‌లు, ల్యాప్‌టాప్‌లో ఐ బొమ్మకు సంబంధించిన ఐపి అడ్రస్‌లు, వెబ్‌సైట్ వివరాలు డిలిట్ చేశాడు. వాటిలో కేవలం పైరసీ సినిమాలను మాత్రమే ఉన్నాయి. పైరసీ సినిమాల కేసులో ఐదుగురు వ్యక్తులను అరెస్టు చేయడంతో తనను కూడా పోలీసులు పట్టుకుంటారని భావించి నెదర్లాండ్‌కు వెళ్లిపోయినట్లు చెప్పాడు. పైరసీ సినిమాలు చూసే అలవాటుతో వెబ్‌సైట్‌ను క్రియేట్ చేశానని చెప్పాడు. పైరసీ సినిమాల నుంచి వచ్చే డబ్బులను ఎప్పటికప్పుడు ఖర్చు చేశానని, అమెరికా, థాయిలాండ్, దుబాయ్, ఫ్రాన్స్ తదితర దేశాలు తిరిగానని చెప్పాడు. ఇమంది రవికి హైదరాబాద్, విశాఖపట్టణంలో ఖరీదైన ఆస్తులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. 

మన తెలంగాణ 23 Nov 2025 8:35 pm

ఎఐ నియంత్రణకు గ్లోబల్ కూటమి

విస్తరిస్తున్న కృత్రిమ మేధ (ఎఐ) దుర్వినియోగం అరికట్టేందుకు ప్రపంచ కట్టుబాట్ల కూటమి ఏర్పాటు అవసరం అని ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు నిచ్చారు. జి 20 సమ్మిట్‌లో ఆయన మూడో సెషన్‌లో ఆదివారం టి, వినూత్న పరిణామాల విషయంపై విశ్లేషణాత్మక ప్రసంగం చేశారు. అత్యంత కీలకమైన సాంకేతికతు మానవ కేంద్రీకృతం కావాల్సిందే. కేవలం ఆర్థిక లావాదేవీలతోనే సాగరాదని పిలుపు నిచ్చారు. ఈ సందర్భంగా ఆయన ఎఐ ఇతర ఐటి వైపరీత్య లక్షణాల ఆటకట్టుకు అత్యవసరంగా గ్లోబల్ కూటమి అవసరం అని కోరారు. టెక్నాలజీ విధానాలు కేవలం జాతీయం దేశాల పరిమితం కాకుండా అవి గ్లోబల్ కావల్సి ఉంటుందన్నారు. వినూత్న ఆవిష్కరణలు కేవలం పరిమితం , కొందరికే సొంతం కాకుండా అవి బహిరంగ టెక్ వనరుగా మారాల్సి ఉందని కోరారు. ఇప్పటికే తమ దేశం ఈ విస్తృత విధానంతోనే ముందుకు సాగుతోందని వివరించారు. ఇండియన్ టెక్నాలజీ పర్యావరణ వ్యవస్థ దీనిని అనుసంధానం చేసుకుని ఉందని, ఈ క్రమంలో ప్రజలకు బహుళ ప్రయోజనాలు దక్కుతున్నాయని తెలిపారు. అంతరిక్ష రంగం మొదలుకుని ఎఐ వరకూ డిజిటల్ చెల్లింపుల దాకా ఇదే పంథా ఉందన్నారు. డిజిటల్ పేమెంట్స్‌లో భారత్ గ్లోబల్ స్థాయిలో అగ్రదశలో ఉందని తెలిపారు. ప్రధానమైన ఖనిజాలు, పనివిధానాలు, ఎఐ ఇతర విషయాలలో అందరకి సరైన న్యాయం, భవిత అనే ఇతివృత్తంతో ఈ సెషన్ జరిగింది. ఎఐ రాకను కాదనలేమం అయితే ఇది మానవాళికి ఉపయుక్తం అంతకు మించి మేలు చేసేదిగా ఉండాల్సిందే. , దుర్వినియోగం అరికట్టాల్సిందే. ఇందుకు అంతా ఏకాభిప్రాయంతో కట్టడికి తగు వ్యవస్థను ఏర్పాటు చేసుకోవల్సి ఉందని తెలిపారు. ఎఐను కొన్ని నిర్థిష్ట మౌలిక సూత్రాల పరిధిలోనే వాడుకోవల్సి ఉంటుంది. సమర్థవంతమైన మానవ పర్యవేక్షణ, డిజైన్‌పరంగా సెఫ్టీ, పారదర్శకత, డీప్ ఫేక్, క్రైమ్, ఉగ్రవాద చర్యలలో దీని వాడకం లేకుండా చూడటం వంటివి అత్యవసరం అని పిలుపు నిచ్చారు. అన్నింటికీ మించి ఎఐతో మానవ సమర్థత , ఫలితం పెరగాల్సిందే. మానవ శక్తి ఇనుమడించాల్సిందే అయితే ఎఐని ఏ విధంగా ఏ స్థాయిలో వాడుకోవల్సిందనే తుది నిర్ణయాధికారం మానవుడిదే అయి ఉండాలి. అది కూడా సమగ్ర గ్లోబల్ కట్టుబాట్ల పరిధిలో ఉండాలని స్పష్టం చేశారు. ఇది ఎఐ కాలం ,ఈ క్రమంలో మన దృక్పథంలో మార్పు అవసరం, ఇప్పటి ఉద్యోగాల అవసరం అనే ఆలోచన క్రమేపీ రేపటి సమర్థవంతమైన అవకాశాల దిశకు మారాల్సి ఉంటుందని. ఉద్యోగ నిర్వహణ నుంచి ఉద్యోగ ఉపాధి సృష్టి దశకు దారితీయాల్సిందే అన్నారు. 

మన తెలంగాణ 23 Nov 2025 8:25 pm

అనుకోని ఆపద.. స్మృతి వివాహం వాయిదా

ముంబై: టీం ఇండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన వివాహం వాయిదా పడింది. మరికొన్ని గంటల్లో ఆమె పెళ్లి జరుగుతుందనే సమయంలో ఆమె కుటుంబంలో అనుకోని ఆపద వచ్చింది. స్మృతి తండ్రి శ్రీనివాస్‌కు హార్ట్ ఎటాక్ వచ్చింది. ఆదివారం ఉదయం బ్రేక్ ఫాస్ట్ చేసిన తర్వాత శ్రీనివాస్ అస్వస్థతగా కనిపించారు. వెంటనే ఆయన్ను సాంగ్లీలోని ఓ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ప్రస్తుతానికి ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని తెలుస్తోంది. అయితే ఇలాంటి పరిస్థితిలో తనకు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని మంధాన మేనేజర్ తుహిన్ మిశ్రా ధృవీకరించారు. తండ్రి పూర్తిగా కోలుకునే వరకూ ఈ వేడుకను వాయిదా వేయాలని స్మృతి నిర్ణయం తీసుకుందని పేర్కొన్నారు. కాగా మంధాన వివాహం ఆదివారం సంగీత దర్శకుడు పలాశ్ ముచ్చల్‌తో జరగాల్సి ఉంది. గత రెండు రోజులుగా ప్రీ వెడ్డింగ్ వేడుకలు ఘనంగా జరిగాయి. హల్దీ, మెహందీ, సంగీత్ కార్యక్రమాలను వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో స్మృతి సహచర క్రికెటర్లు కూడా పాల్గొన్నారు. కానీ, ఇంతలోనే ఇలా అనుకోని ఆపద రావడంతో స్మృతి వివాహాన్ని వాయిదా వేసుకుంది.

మన తెలంగాణ 23 Nov 2025 8:25 pm

అమెరికా వీసా రాలేదని గుంటూరు యువ వైద్యురాలి ఆత్మహత్య

అమెరికాలో ఉన్నత విద్య అభ్యసించాలన్న కల నెరవేరలేదన్న తీవ్ర మనస్తాపంతో గుంటూరుకు చెందిన యువ వైద్యురాలు డాక్టర్ రోహిణి ఆత్మహత్య చేసుకున్నారు. హైదరాబాద్‌లోని తన నివాసంలో నిద్రమాత్రలు మింగి ఆమె బలవన్మరణానికి పాల్పడ్డారు. ఈ విషాద ఘటనతో ఆమె కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే డాక్టర్ రోహిణి గత ఏడాది కాలంగా అమెరికాలో మెడికల్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ (పిజి) చేసేందుకు జే1 వీసా కోసం ప్రయత్నిస్తున్నారు. అయితే, ఇటీవల ఆమె వీసా దరఖాస్తు తిరస్కరణకు గురైంది. దీంతో తన భవిష్యత్ ఆశలు అడియాసలయ్యాయని భావించిన ఆమె, తీవ్ర మానసిక ఒత్తిడికి లోనయ్యారు. ఈ క్రమంలోనే ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. వీసా రాకపోవడం వల్లే రోహిణి ఈ తీవ్ర నిర్ణయం తీసుకున్నారని ప్రాథమికంగా నిర్ధారించారు. ఆమె మృతదేహాన్ని పోస్టుమార్టం అనంతరం స్వస్థలమైన గుంటూరుకు తరలించారు.

మన తెలంగాణ 23 Nov 2025 8:10 pm

Bellampally |పట్టించుకునే వారేరీ?

Bellampally | పట్టించుకునే వారేరీ? బెల్లంపల్లి, (ఆంధ్రప్రభ) : బెల్లంపల్లి పట్టణంలోని వన్

ప్రభ న్యూస్ 23 Nov 2025 8:00 pm

తెల్లారితే కుమార్తె వివాహం.. అంతలోనే

తెల్లారితే భాజాభజంత్రీల మధ్య వివాహ వేడుక జరగాల్సి ఉంది. కుమార్తె పెళ్లికి బంధువులంతా ఇంటికి చేరుకున్నారు. వివాహ వేడుక కోసం ఏర్పాట్లు చకచకా సాగిపోతున్నాయి. సున్నం వేసి, రంగులు అద్దిన ఇంటి ఎదుట టెంట్ వేశారు. బంధువుల రాకతో ఇల్లంతా సందడి నెలకొంది. అంతలోనే అందిన ఓ విషాద వార్త అందరినీ కన్నీటి సంద్రంలో ముంచింది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. వికారాబాద్ జిల్లా, యాలాల మండలం, సంగెంకుర్దు గ్రామానికి చెందిన అండాల అనంతప్ప (46) వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అతని మొదటి భార్య శాకమ్మకు ఓ కుమార్తె, కుమారుడు ఉన్నారు. పదిహేనేళ్ల క్రితం శాకమ్మ చనిపోవడంతో లక్ష్మిని రెండో పెళ్లి చేసుకున్నాడు. ఆమెకు ఓ కొడుకు ఉన్నాడు. ఇదిలా ఉండగా మొదటి భార్య కూతురు అవంతిని సొంతూరుకు చెందిన భరత్ అనే యువకుడికి ఇచ్చి పెళ్లి చేసేందుకు నిశ్చయించాడు. ఆదివారం వివాహం జరిపించేందుకు అనంతప్ప అన్ని ఏర్పాట్లు పూర్తిచేశాడు. చిన్నచిన్న పనుల నిమిత్తం శనివారం సాయంత్రం మండల కేంద్రానికి వెళ్లి తిరిగి వస్తుండగా గ్రామ శివారులో బైక్ అదుపు తప్పి కిందపడ్డాడు. తలకు తీవ్రగాయం కావడంతో అపస్మారక స్థితిలోకి వెళ్ళాడు. దీంతో స్థానికులు అతనిని తాండూరులోని జిల్లా ఆస్పత్రికి తరలించారు. మెరుగైన చికిత్స నిమిత్తం అక్కడి నుంచి హైదరాబాద్ గాంధీ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూనే ఆదివారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచాడు. ఈ విషయం తెలియడంతో పెళ్లికి వచ్చిన బంధువులతో పాటు గ్రామమంతా విషాదంలో మునిగిపోయారు. పచ్చటి పందిట్లో పెళ్లి జరగాల్సిన సమయంలో తండ్రి అంత్యక్రియలు జరుగుతుండటం అందర్నీ తీవ్రంగా కలిచివేసింది. ఈ విషాదకర సంఘటనతో విషాద ఛాయలు అలుముకున్నాయి.

మన తెలంగాణ 23 Nov 2025 7:57 pm

TELANGANA |ఘ‌నంగా ఇందిరమ్మ మహిళా శక్తి చీరల పంపిణీ

“కోటిమంది మహిళలను కోటీశ్వరులుగా తీర్చిదిద్దడం” TELANGANA |తెలంగాణ రాష్ట్రంలో మహిళల గౌరవం, ఆత్మవిశ్వాసం,

ప్రభ న్యూస్ 23 Nov 2025 7:52 pm

Govt. Advisor |థాంక్యూ సీఎం సార్

Govt. Advisor | కామారెడ్డి ప్రతినిధి, ఆంధ్రప్రభ : సౌదీ అరేబియాలోని మదీనా

ప్రభ న్యూస్ 23 Nov 2025 7:30 pm

అనిల్ రావిపూడి బర్త్‌డే.. చిరంజీవి సినిమా సెట్‌లో గోల గోల

హైదరాబాద్: టాలీవుడ్‌లో సక్సెస్‌ఫుల్ డైరెక్టర్స్‌లో అనిల్ రావిపూడి ఒకరు. కామెడీని ప్రధాన ఆధారంగా చేసుకొని ఇప్పటివరకూ ఆయన తీసిన అన్ని సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. ఈ ఏడాది సంక్రాంతికి వెంకటేష్ హీరోగా ‘సంక్రాంతికి వస్తున్నాం’ అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించారు అనిల్. ఈ సినిమా సూపర్ హిట్ అవ్వడమే కాకుండా ఏకంగా రూ.300 కోట్లు వసూలు చేసింది. ప్రస్తుతం అనిల్ మెగాస్టార్ చిరంజీవితో ఓ సినిమా చేస్తున్నారు. ‘మన శంకర వరప్రసాద్ గారు’ అనేది ఈ సినిమా టైటిల్. కాగా, ఆదివారం అనిల్ రావిపూడి తన పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ‘మన శంకర వరప్రసాద్ గారు’ చిత్ర యూనిట్ ఆయనకు ఓ సర్‌ప్రైజ్ ఇచ్చింది. సినిమా షూటింగ్ సందర్భంగా జరిగిన కొన్ని ఫన్నీ మూమెంట్స్‌తో కలిపి ఓ వీడియో విడుదల చేసింది. ఈ వీడియో చూస్తే సినిమా ఇంకేంత ఫన్నీగా ఉంటుందో అర్థమవుతోంది. కాగా, ఈ సినిమాలో నయనతార హీరోయిన్‌గా నటిస్తుండగా.. సుస్మిత కొణిదెల, సాహు గారపాటి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. భీమ్స్ ఈ సినిమాకు సంగీతం అందించగా.. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ‘మీసాల పిల్ల’ అనే పాట సూపర్ హిట్ అయింది. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమా విడుదల కానుంది.

మన తెలంగాణ 23 Nov 2025 7:23 pm

Article |ఆంధ్రప్రభ కథనంలో.. అధికారుల్లో చలనం

రహదారి మరమ్మతులకు అధికారులు స్పందన Article | అచ్చంపేట, (ఆంధ్రప్రభ) : అచ్చంపేట

ప్రభ న్యూస్ 23 Nov 2025 7:17 pm

ELECTRIC SHOCK |న‌లుగురికి క‌రెంట్ షాక్ !

Electric shock | ఉయ్యూరు, ఆంధ్రప్రభ : ఉయ్యూరు పట్టణంలో ఆదివారం జరిగిన

ప్రభ న్యూస్ 23 Nov 2025 7:08 pm

Distribution |మ‌రో రెండు రోజుల్లో పూర్తి చేస్తాం

Distribution |లక్షేట్టిపేట, ఆంధ్రప్రభ : మహిళలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం

ప్రభ న్యూస్ 23 Nov 2025 6:57 pm

నకిలీ సర్టిఫికేట్ల తయారీ ముఠా అరెస్టు

నకిలీ సర్టిఫికేట్లు తయారు చేసి విక్రయిస్తున్న ముఠాను నార్సింగి పోలీసులు అరెస్టు చేశారు. ఐదుగురు నిందితుల వద్ద నుంచి ఎస్‌ఆర్‌ఎం, బెంగళూరు సిటీ యూనివర్సిటీల సర్టిఫికేట్లను స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం...మీర్జా అక్తర్ అలీ బైగ్ అలియాస్ అస్లాం- ప్రధాన నిందితుడు, మహ్మద్ అజాజ్ అహ్మద్, - వడ్డేపల్లి వెంకట్ సాయి, విస్టాలా రోహిత్ కుమార్, సత్తూరి ప్రవీణ్‌ని అరెస్టు చేశారు. వెంకట్, రోహిత్, ప్రవీణ్ - నకిలీ బి.టెక్ సర్టిఫికెట్‌ను కొనుగోలు చేశారు. నకిలీ సర్టిఫికెట్లు తయారు చేసి విక్రయిస్తున్నట్లు నార్సింగి పోలీసులకు సమాచారం రావడంతో నార్సింగిలోని చింతచెట్టు ప్రాంతంలో నకిలీ సర్టిఫికేట్లు అవసరం ఉన్న వారికి ఇచ్చేందుకు వచ్చిన ఐదుగురిని పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి ఎస్‌ఆర్‌ఎం యూనివర్శిటీ, బెంగుళూరు సిటీ యూనివర్శిటీ పేర్లతో ఉన్న నకిలీ డిగ్రీ సర్టిఫికెట్లు, మెమోలు, ట్రాన్స్‌ఫర్ సర్టిఫికెట్లు, బోనాఫైడ్ సర్టిఫికెట్లు, ఇతర నకిలీ రికార్డులు స్వాధీనం చేసుకున్నారు. యబడ్డాయి. సులభంగా డబ్బులు సంపాదించేందుకే నకిలీ సర్టిఫికేట్లు తయారు చేసి విక్రయిస్తున్నట్లు పోలీసుల విచారణలో నిందితులు ఒప్పుకున్నారు. నిందితులను కోర్టులో హాజరుపర్చగా రిమండ్ విధించింది.

మన తెలంగాణ 23 Nov 2025 6:54 pm

స్పీకర్‌ను గడువు కోరిన దానం

బిఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి ఫిరాయించినట్లు ఆరోపణ ఎదుర్కొంటున్న ఖైరతాబాద్ ఎంఎల్‌ఏ దానం నాగేందర్ తనకు సమాధానం చెప్పేందుకు మరి కొంత గడువు కావాలని అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌ను కోరారు. పార్టీ ఫిరాయించిన దానంతో సహా మొత్తం పది మంది ఎంఎల్‌ఏలపై పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం కింద అనర్హత వేటు వేయాలని కోరుతూ బిఆర్‌ఎస్ ఇదివరకే స్పీకర్‌ను కోరిన సంగతి తెలిసిందే. కాగా స్పీకర్ పంపించిన నోటీసులకు ఎనిమిది మంది స్పందించి కౌంటర్ దాఖలు చేయగా, ఎంఎల్‌ఏలు దానం నాగేందర్, కడియం శ్రీహరి కౌంటర్ దాఖలు చేయలేదు. తాము న్యాయ నిపుణులతో సంప్రదించి సమాధానం ఇస్తామని గత నెలలో స్పీకర్‌కు చెప్పినా, ఇంత వరకూ సమాధానం ఇవ్వలేదు. దీంతో స్పీకర్ ప్రసాద్ కుమార్ పది రోజుల క్రితం మళ్లీ నోటీసు పంపించగా, ఆ నోటీసుకు సమాధానం ఇచ్చే గడువు ఆదివారం (23)తో ముగిసింది. దీంతో దానం నాగేందర్ ఆదివారం స్పీకర్‌ను కలిసి తనకు మరింత గడువు కావాలని కోరాలనుకున్నారు. కాగా స్పీకర్ ప్రసాద్ కుమార్ ఉదయమే వికారాబాద్ పర్యటనకు వెళ్ళడంతో, దానం నాగేందర్ స్పీకర్‌కు ఫోన్ చేసి సమాధానం ఇచ్చేందుకు కొంత గడువు కావాలని కోరినట్లు సమాచారం. పది మంది ఎంఎల్‌ఏల విచారణ నాలుగు వారాల్లో ముగించాల్సి ఉన్న విషయాన్ని స్పీకర్ ప్రసాద్ కుమార్ దానంతో అన్నట్లు తెలిసింది. సోమవారం దానం గడువు కోసం లిఖితపూర్వకంగా స్పీకర్‌కు లేఖ అందించినున్నట్లు ఆయన అనుయాయుల ద్వారా సమాచారం.మరోవైపు ఫిరాయింపు ఎంఎల్‌ఏగా ఆరోపణ ఎదుర్కొంటున్న కడియం శ్రీహరి కూడా స్పీకర్‌ను గడువు కోరారు. అందుకు స్పీకర్ వారం రోజుల గడువు ఇచ్చినట్లు పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. కడియం శ్రీహరి, దానం నాగేందర్ ఇరువురూ అనర్హత వేటు పడడానికి ముందే తమ శాసనసభ్యత్వాలకు రాజీనామా చేస్తారన్న ప్రచారం జరుగుతున్నది.

మన తెలంగాణ 23 Nov 2025 6:51 pm

JaganCoterie |ఏ పార్టీలోనూ చేరను…

Jagan Coterie | ఏ పార్టీలోనూ చేరను… శ్రీకాకుళం, ఆంధ్రప్రభ బ్యూరో :

ప్రభ న్యూస్ 23 Nov 2025 6:45 pm

Jagan Coterie |ఏ పార్టీలోనూ చేరను…

శ్రీకాకుళం, ఆంధ్రప్రభ బ్యూరో : మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్

ప్రభ న్యూస్ 23 Nov 2025 6:45 pm

PRINCIPAL |ప్రిన్సిపాల్ కు లీగల్ నోటీసులు

మైనారిటీ గురుకుల పాఠశాల వివాదం మహబూబాబాద్ మైనారిటీ గురుకుల పాఠశాల వివాదం ఆదివారం

ప్రభ న్యూస్ 23 Nov 2025 6:44 pm

RSS|ఆర్ఎస్ఎస్ జన జాగరణ అభియాన్ ప్రారంభం

ఆజాద్ నగర్ లో జన జాగరణ అభియాన్ కరపత్రము RSS|మక్తల్ , ఆంధ్రప్రభ

ప్రభ న్యూస్ 23 Nov 2025 6:27 pm

Suchitra X Roads|ఫ్లైఓవర్ పనులు వెంటనే పూర్తి చేయాలి

Suchitra X Roads| సుచిత్ర–మేడ్చల్ ఫ్లైఓవర్ నిర్మాణ పనులు నిరవధికంగా నిలిచిపోవడంతో ప్రాంతీయ

ప్రభ న్యూస్ 23 Nov 2025 6:18 pm

SPACE |అంతరిక్ష విజ్ఞాన వీచిక…

‘స్పేస్ ఆన్ వీల్స్’ ఆకర్షణ ఆంధ్రప్రభ, విజయవాడ: అంతరిక్ష విజ్ఞానం, సాంకేతికతపై విద్యార్థులు,

ప్రభ న్యూస్ 23 Nov 2025 6:11 pm

MP |భగవాన్ సత్యసాయి బాబా చేసిన సేవలు శాశ్వతం

కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజుశతజయంతి వేడుకల్లో నేతలు, అధికారులు భావోద్వేగం MP |

ప్రభ న్యూస్ 23 Nov 2025 6:02 pm

SEVA |ఇడెం స్వరూప సేవా సంస్థ సేవలు

SEVA | ఇడెం స్వరూప సేవా సంస్థ సేవలు SEVA | వెల్లంకి

ప్రభ న్యూస్ 23 Nov 2025 5:55 pm

COTTON |దగా పడుతున్న పత్తి రైతు

ఒకవైపు ప్రకృతి కన్నెర్ర .మరోవైపు ధరలలేమి ఇంకోవైపు తూకాల్లో మోసం. కర్నూలు జిల్లా

ప్రభ న్యూస్ 23 Nov 2025 5:45 pm

TG |మహిళా శక్తి చీరల పంపిణీ

TG | మహిళా శక్తి చీరల పంపిణీ TG | తాడ్వాయి, ఆంధ్ర

ప్రభ న్యూస్ 23 Nov 2025 5:35 pm

Collector |భగవాన్ శ్రీ సత్యసాయి..నిత్య సేవా స్ఫూర్తి..

శ్రీ సత్యసాయి చూపిన మార్గం యువత భవితకు వెలుగు పథం..స్వర్ణాంధ్ర, వికసిత్ భారత్

ప్రభ న్యూస్ 23 Nov 2025 5:28 pm

BABA |ప్రేమ,సేవలే నిజమైన ఆధ్యాత్మికత

BABA | ప్రేమ,సేవలే నిజమైన ఆధ్యాత్మికత BABA | కర్నూల్ కార్పొరేషన్, ఆంధ్రప్రభ

ప్రభ న్యూస్ 23 Nov 2025 5:23 pm

STUDENT |విద్యార్థులకు దుప్పట్ల పంపిణీ

STUDENT |విద్యార్థులకు దుప్పట్ల పంపిణీ HOSTEL | కమ్మర్ పల్లి, ఆంధ్ర ప్రభ

ప్రభ న్యూస్ 23 Nov 2025 5:03 pm

Telangana |ఎన్నికలు నిలిపివేయాలని డిమాండ్

Telangana |చెన్నూర్ ఆంధ్రప్రభ : 42 శాతం రిజర్వేషన్లు అమలు చేసేంతవరకు స్థానిక

ప్రభ న్యూస్ 23 Nov 2025 4:53 pm

Amaravati Set for a Major Breakthrough as Centre Prepares to Give Formal Capital Status

Amaravati is heading towards a defining moment. The Union government is already supporting the capital financially and is now preparing to take a crucial step that Amaravati farmers have been demanding for years. The upcoming winter session of Parliament is expected to become the stage for this landmark decision. According to Union Minister Pemmassani Chandrasekhar, […] The post Amaravati Set for a Major Breakthrough as Centre Prepares to Give Formal Capital Status appeared first on Telugu360 .

తెలుగు 360 23 Nov 2025 4:48 pm

Choodu From Godari Gattupaina: Refreshingly Lively

Sumanth Prabhas’s upcoming flick Godari Gattupaina marks the directorial debut of Subash Chandra. As the film’s promotions pick up steam, the team has dropped its first song, Choodu Choodu, a track that instantly steals attention with its pleasing composition and village-side warmth. Composer Naga Vamshi crafts the melody weaving together classical instruments to form a […] The post Choodu From Godari Gattupaina: Refreshingly Lively appeared first on Telugu360 .

తెలుగు 360 23 Nov 2025 4:41 pm

మహిళలు శభాష్.. మరో ప్రపంచకప్ నెగ్గిన భారత్

కొలంబో: కొద్ది రోజుల క్రితమే భారత మహిళలు ఐసిసి వన్డే ప్రపంచకప్‌ను గెలిచిన విషయం తెలిసిందే. నేవి ముంబై వేదికగా సౌతాఫ్రికా మహిళలతో జరిగిన ఉత్కంఠ పోరులో భారత్ విశ్వ విజేతగా నిలిచింది. ఇదిలా ఉండగానే భారత మహిళలు మరో ప్రపంచకప్‌ను సొంతం చేసుకున్నారు. అయితే ఈ సారి అంధుల టోర్నమెంట్‌లో. భారత అంధ మహిళల క్రికెట్ జట్టు తొలి టి-20 వరల్డ్ కప్ విజేతగా నిలిచింది. తొలిసారి నిర్వహించిన ఈ టోర్నీలో భారత్‌తో పాటు ఆస్ట్రేలియా, పాకిస్థాన్, శ్రీలంకతో పాటు యుఎఇ కూడా పాల్గొన్నాయి. అయితే నేపాల్‌తో జరిగిన ఆఖరి మ్యాచ్‌లో ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన నేపాల్ 5 వికెట్ల నష్టానికి 114 పరుగులు చేసింది. ఈ లక్ష్యాన్ని భారత్ 12 ఓవర్లలోనే మూడు వికెట్లు కోల్పోయి చేధించింది. పూలా సరెన్ (44) అద్భుతంగా రాణించింది. దీంతో తొలి ఎడిషన్‌లోనే టి-20 ప్రపంచకప్‌ను సొంతం చేసుకొని భారత్ అంధ మహిళల జట్టు చరిత్ర సృష్టించింది. ఈ నేపథ్యంలో జట్టుపై అభిమానులు, నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. 

మన తెలంగాణ 23 Nov 2025 4:40 pm

PROMOTION |కాటారం ట్రాన్స్ కో డీఇ గా నాగరాజు

PROMOTION | కాటారం ట్రాన్స్ కో డీఇ గా నాగరాజు -ఏ డీ

ప్రభ న్యూస్ 23 Nov 2025 4:35 pm

Sathya Sai Baba |శతజయంతి వేడుకలు

100 మంది పేదలకు బట్టల పంపిణీ, అన్నదానం Sathya Sai Baba |

ప్రభ న్యూస్ 23 Nov 2025 4:25 pm

కార్మికనగర్ లో వంటగ్యాస్ సిలిండర్ పేలి ఒకరు మృతి.. ఇద్దరికి గాయాలు

హైదరాబాద్: మధురానగర్ లో పోలీస్ స్టేషన్ పరిధిలోని విషాదం చోటు చేసుకుంది.  కార్మిక నగర్ లో వంటగ్యాస్ సిలిండర్ పేలింది. మొదటి అంతస్తులోఒక్కసారిగా  మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, ఇద్దరికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. స్థానికులు సకాలంలో స్పందించగా, సమాచారం మేరకు ఫైర్ సిబ్బంది, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఫైర్ ఇంజిన్ సహాయంతో మంటలను అదుపు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.                               

మన తెలంగాణ 23 Nov 2025 4:25 pm

Telangana |పంచాయ‌తీ రిజ‌ర్వేష‌న్లు ఖ‌రారు!

Telangana |పంచాయ‌తీ రిజ‌ర్వేష‌న్లు ఖ‌రారు! ములుగు, అబ్దులాపూర్ రిజ‌ర్వేష‌న్లు ఇలా… Telangana |ములుగు

ప్రభ న్యూస్ 23 Nov 2025 4:23 pm

FISHERMAN |నైపుణ్యం పెంపొందించుకోవాలి

నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డిమాధన్నపేట చెరువులో చేపపిల్లల విడుదల FISHERMAN| నర్సంపేట (ఆంధ్రప్రభ):

ప్రభ న్యూస్ 23 Nov 2025 4:16 pm

POLICE |నేర ప్రవృత్తికి స్వస్తి పలకాలి

POLICE | నేర ప్రవృత్తికి స్వస్తి పలకాలి చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు దూరంగా

ప్రభ న్యూస్ 23 Nov 2025 4:11 pm

HYD |మధురానగర్‌లో పేలిన సిలిండ‌ర్..

హైదరాబాద్, ఆంధ్రప్రభ: మధురానగర్‌లోని కమాన్ గల్లీలో గురువారం మధ్యాహ్నం ఘోర ప్రమాదం జరిగింది.

ప్రభ న్యూస్ 23 Nov 2025 4:11 pm

YCP |మునిసిపల్ నిధులున్నా.. అభివృద్ధి సున్నా

YCP | మునిసిపల్ నిధులున్నా.. అభివృద్ధి సున్నా గుడ్ మార్నింగ్ నరసరావుపేటలో డాక్టర్

ప్రభ న్యూస్ 23 Nov 2025 4:00 pm

CONTAINER SCHOOL |ఆద‌ర్శం అంతేనా?

మిగిలిన గ్రామాల‌కు విస్త‌రించ‌ని వైనం CONTAINER SCHOOL |ములుగు జిల్లా ప్ర‌తినిధి, ఆంధ్ర‌ప్ర‌భ

ప్రభ న్యూస్ 23 Nov 2025 3:56 pm

GOAL |మహిళా అభివృద్ధే లక్ష్యం

GOAL |మహిళా అభివృద్ధే లక్ష్యం GOAL |సంగారెడ్డి ప్రతినిధి, (ఆంధ్రప్రభ): మహిళలను అన్ని

ప్రభ న్యూస్ 23 Nov 2025 3:41 pm

రాణించిన టెయిలెండర్లు.. సౌతాఫ్రికా ఆలౌట్..

గౌహటి: బర్సపారా స్టేడియం వేదికగా భారత్‌తో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో సౌతాఫ్రికా ఆలౌట్ అయింది. మొత్తానికి భారత బౌలర్లు తీవ్రంగా శ్రమించి సౌతాఫ్రికా బ్యాటర్లను పెవిలియన్ పంపించారు. 247/6 పరుగుల ఓవర్ ‌నైట్ స్కోర్‌తో రెండో రోజు ఆట ప్రారంభించిన సౌతాఫ్రికా బ్యాటర్లు మన బౌలర్లకు చుక్కలు చూపించారు. ఓవైపు వికెట్లను కాపాడుకుంటూనే పరుగులు రాబట్టారు. ఈ క్రమంలో సెనురన్ ముత్తుస్వామి (109) సెంచరీ చేసి ఔట్ కాగా.. మార్కో జెన్సన్ 93 పరుగులు చేసి సెంచరీకి చేరువలో ఔట్ అయ్యాడు. వీరిద్దరు కలిసి 97 పరుగుల భాగస్వామ్యాన్ని జత చేశారు. మొత్తానికి సౌతాఫ్రికా 489 పరుగులు చేసి ఆలౌట్ అయింది. భారత బౌలింగ్‌లో కుల్దీప్ 4, బుమ్రా, సిరాజ్, జడేజా తలో రెండు వికెట్లు తీశారు.

మన తెలంగాణ 23 Nov 2025 3:35 pm

GAME |రాష్ట్ర స్థాయి ఖోఖో పోటీలకు ఎంపిక

GAME |రాష్ట్ర స్థాయి ఖోఖో పోటీలకు ఎంపిక GAME |మక్తల్, ఆంధ్రప్రభ :

ప్రభ న్యూస్ 23 Nov 2025 3:29 pm

CHECK |మహిళలను కోటీశ్వరులను చేయ‌డ‌మే ల‌క్ష్యం

CHECK | నర్సంపేట, ఆంధ్రప్రభ : మహిళలు ప్రగతి సాధిస్తేనే తెలంగాణ రాష్ట్రం

ప్రభ న్యూస్ 23 Nov 2025 3:28 pm

Red gold  : ఎర్ర బంగారం  స్మగ్లింగ్​

Red gold : ఎర్ర బంగారం స్మగ్లింగ్​ ( ఏలూరు, ఆంధ్ర ప్రభ

ప్రభ న్యూస్ 23 Nov 2025 3:23 pm

SAREES |కన్నెపల్లి మండలంలో ఇందిరమ్మ చీరల పంపిణీ

SAREES | కన్నెపల్లి మండలంలో ఇందిరమ్మ చీరల పంపిణీ SAREES | బెల్లంపల్లి

ప్రభ న్యూస్ 23 Nov 2025 3:22 pm

BIRTHDAY |ఘ‌నంగా బీఆర్ఎస్ నేత జ‌న్మదిన వేడుక‌లు

BIRTHDAY |ఘ‌నంగా బీఆర్ఎస్ నేత జ‌న్మదిన వేడుక‌లు BIRTHDAY |సంగారెడ్డి ప్రతినిధి, ఆంధ్రప్రభ

ప్రభ న్యూస్ 23 Nov 2025 3:12 pm

తెలంగాణ సిఎంవొ, మంత్రుల వాట్సాప్ మీడియా గ్రూప్స్ హ్యాక్

హైదరాబాద్: సైబర్ నేరాలను అరికట్టేందుకు పోలీసులు ఎంత ప్రయత్నించిన ఏదో మూల చాప కింద నీరులా సైబర్ నేరాలు జరుగుతున్నాయి. ఈ నేరాలకు సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకూ ఎవరూ అతీతులు కారు. తాజాగా తెలంగాణలో సైబర్ నేరగాళ్లు మరోసారి రెచ్చిపోయారు. ఈసారి ఏకంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయం వాట్సాప్ గ్రూప్‌తో పాటు, పలువురు మంత్రుల వాట్సాప్ మీడియా గ్రూప్‌లను హ్యాక్ చేశారు. ఎస్‌బిఐ అకౌంట్ ఆధార్ వెరిఫికేషన్ పేరుతో ప్రమాదకర ఎపికె ఫైల్స్‌ని కేటుగాళ్లు పంపించారు. వెంటనే సదురు ప్రమాదకరమైన లింకులు క్లిక్ చేసి ఆధార్‌ను అప్‌డేట్ చేసుకోవాలని పేర్కొన్నారు. ఇది గమనించిన సైబర్ నిపుణులు అలాంటి లింక్స్ జోలికి వెళ్లవద్దని సూచించారు. కాగా, ఎనిమిది రోజుల క్రితమే సైబర్ నేరగాళ్లు తెలంగాణ హైకోర్టు వెబ్‌సైట్‌ను హ్యాక్ చేసిన విషయం తెలిసిందే. కోర్టు అర్డర్ కాపీలు డౌన్‌లోడ్ చేసేందుకు చూస్తే.. అది గేమింగ్ సైట్‌లోకి వెళ్లేలా మార్చేశారు. దీనిపై హైకోర్టు రిజిస్టార్ డిజిపికి ఫిర్యాదు చేశారు.

మన తెలంగాణ 23 Nov 2025 3:04 pm

HANUMAN |ముమ్మరంగా అంజన్న జాతర ఏర్పాట్లు

HANUMAN | మక్తల్, ఆంధ్రప్రభ : నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గ కేంద్రంలో

ప్రభ న్యూస్ 23 Nov 2025 3:02 pm

LETTER |అభివృద్ధికి నిధులు కేటాయించాలని వినతి

LETTER | బెల్లంపల్లి, ఆంధ్రప్రభ : బెల్లంపల్లి పట్టణంలోని 2వ వార్డు అభివృద్ధి

ప్రభ న్యూస్ 23 Nov 2025 2:53 pm

సరూర్ నగర్ లో మెట్రో పిల్లర్ ను ఢీకొని ఇద్దరు మృతి

       హైదరాబాద్‌ః సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని విక్టోరియా మెమోరియల్ మెట్రో స్టేషన్ ( పిల్లర్ నెం. 1618 వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఇద్దరు స్నేహితులు అక్కడిక్కడే మృతి చెందారు. అతివేగంతో బైక్‌పై ప్రయాణిస్తున్న వీరు నియంత్రణ కోల్పోయి మెట్రో పిల్లర్‌ను ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. నగర వాసులు సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు. మృతులు మధు, హరీష్ గా పోలీసులు గుర్తించారు. మృతదేహాలను పోస్టుమార్టం  నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

మన తెలంగాణ 23 Nov 2025 2:51 pm

MISSION BHAGIRATHA |ఆరు రోజులుగా నీటి సరఫరా బంద్

ఆరు రోజులుగా నీటి సరఫరా బంద్ MISSION BHAGIRATHA | ఆరు రోజులుగా

ప్రభ న్యూస్ 23 Nov 2025 2:43 pm

CONGRESS |ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం

CONGRESS | ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం చీరల పంపిణీతో మహిళల్లో సంబరాలు CONGRESS

ప్రభ న్యూస్ 23 Nov 2025 2:39 pm

Chandrababu Naidu and Revanth Pay Glowing Tributes at Sri Sathya Sai Baba’s Centenary Celebrations

The Sri Sathya Sai Centenary Celebrations at Puttaparthi turned into a historic and spiritually charged gathering as leaders from both Telugu states paid heartfelt tributes to Bhagawan Sri Sathya Sai Baba. Andhra Pradesh Chief Minister N. Chandrababu Naidu, AP IT Minister Nara Lokesh and Telangana Chief Minister A. Revanth Reddy joined Vice President C.P. Radhakrishnan […] The post Chandrababu Naidu and Revanth Pay Glowing Tributes at Sri Sathya Sai Baba’s Centenary Celebrations appeared first on Telugu360 .

తెలుగు 360 23 Nov 2025 2:34 pm

Telangana |లాట‌రీ ప‌ద్ధ‌తిలో రిజర్వేషన్లు ఖరారు

Telangana |లాట‌రీ ప‌ద్ధ‌తిలో రిజర్వేషన్లు ఖరారు Telangana |మోత్కూర్, ఆంధ్రప్రభ : యాదాద్రి

ప్రభ న్యూస్ 23 Nov 2025 2:27 pm

TVK Viijay :విజయ్ యాక్షన్ లోకి దిగినట్లుందిగా.. తమిళనాట ఆట మొదలైనట్లే

టీవీకే అధినేత విజయ్ ఎలాగైనా రాజకీయంగా ఎదగాలని నిర్ణయించుకున్నట్లుంది.

తెలుగు పోస్ట్ 23 Nov 2025 2:18 pm

Drainage |డ్రైనేజీ అధ్వానం

రాజంపేట కాల‌నీవాసుల అవస్థ‌లు Drainage | సంగారెడ్డి ప్రతినిధి, ఆంధ్ర‌ప్ర‌భ : రాజంపేట

ప్రభ న్యూస్ 23 Nov 2025 2:17 pm

Photos: Sri Sathya Sai Centenary Celebrations

The post Photos: Sri Sathya Sai Centenary Celebrations appeared first on Telugu360 .

తెలుగు 360 23 Nov 2025 2:15 pm

SRAVANTHI |పదవి గండం..

నెల్లూరు ప్రతినిధి, ఆంధ్రప్రభ : నెల్లూరు నగర మేయర్ పోట్లూరి స్రవంతికి పదవీ

ప్రభ న్యూస్ 23 Nov 2025 2:11 pm

Unemployees |నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలి

అప్లికేషన్ డెవలపర్ – వెబ్ & మొబైల్ కోర్సులో ఉచితంగా శిక్షణఎమ్మెల్యే కాగిత

ప్రభ న్యూస్ 23 Nov 2025 2:03 pm

Minister |సత్య సాయి మార్గం ఆచరణీయం

కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు Minister | శ్రీకాకుళం, ఆంధ్రప్రభ బ్యూరో :

ప్రభ న్యూస్ 23 Nov 2025 1:54 pm

Danam Nagender : గడువు కావాలన్న దానం నాగేందర్

ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌‌కి అసెంబ్లీ స్పీకర్ గద్దం ప్రసాద్‌కుమార్ ను మరికొంత గడువు కోరారు

తెలుగు పోస్ట్ 23 Nov 2025 1:53 pm

RTC |ఆర్టీసీ బస్సులో..

RTC | చెన్నూర్, ఆంధ్రప్రభ : మంచిర్యాల జిల్లా కోటపెల్లి పోలీసులు పారుపల్లి

ప్రభ న్యూస్ 23 Nov 2025 1:47 pm

IBomma : ఐబొమ్మ రవికి ఇంత మద్దతు సోషల్ మీడియాలో ఎందుకో అర్థమయిందా?

ఐబొమ్మ ఇమ్మడి రవిపై సోషల్ మీడియాలో మద్దతు రావడానికి కారణాలపై టాలీవుడ్ పెద్దలు ఆలోచించాలి.

తెలుగు పోస్ట్ 23 Nov 2025 1:46 pm

AUDIT |ఆర్టీసీ ఉద్యోగి చేతివాటం

AUDIT |ఆర్టీసీ ఉద్యోగి చేతివాటం సొమ్ము మరో ఖాతాలోకి మళ్లింపునంద్యాల ఆర్టీసీ డిపోలో

ప్రభ న్యూస్ 23 Nov 2025 1:43 pm

Chiru starts the action spectacle Prabhas and Sandeep’s Spirit

The powerhouse collaboration of India’s biggest star Prabhas and sensational filmmaker Sandeep Reddy Vanga has officially commenced, with their film SPIRIT going on floors. The much-awaited muhurat ceremony was a star-studded affair, with the auspicious start marked by the presence of Megastar Chiranjeevi. He gave the first clap on the auspicious occasion. Prabhas was present […] The post Chiru starts the action spectacle Prabhas and Sandeep’s Spirit appeared first on Telugu360 .

తెలుగు 360 23 Nov 2025 1:42 pm

Satyasaibababa |మానవత్వానికి మారు పేరు..

సాయిబాబా శత జయంతి Satyasaibababa | నారాయణపేట ప్రతినిధి, ఆంధ్రప్రభ : భగవాన్

ప్రభ న్యూస్ 23 Nov 2025 1:38 pm

POLICE |అదే పోలీసుల ధ్యేయం..

POLICE | పెద్దపల్లి, ఆంధ్రప్రభ : శాంతి భద్రతల పరిరక్షణే పోలీసుల ధ్యేయమని

ప్రభ న్యూస్ 23 Nov 2025 1:28 pm

Telangana : తెలంగాణ రైజింగ్ సమ్మిట్.. ఫ్యూచర్ సిటీపై రేవంత్ ఆశలు

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాసేపట్లో ఫ్యూచర్ సిటీని సందర్శించనున్నారు

తెలుగు పోస్ట్ 23 Nov 2025 1:26 pm

మనుషుల్లో దేవుడిని సాయిబాబా చూశారు: రేవంత్ రెడ్డి

అమరావతి: భగవాన్ సత్య సాయిబాబా ఆలోచనలు, ఆశయాలను ప్రజల్లో విస్తృతం చేయడానికి తెలంగాణ ప్రభుత్వం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలిపారు. సాయిబాబా శతజయంతి ఉత్సవాలను అధికారికంగా నిర్వహించడానికి సంబంధించి ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసిందని తెలియజేశారు. పుట్టపర్తి హిల్ వ్యూ స్టేడియంలో శతజయంతి ఉత్సవాల కార్యక్రమంలో భాగంగా సాయి కుల్వంత్ హాలులోని సత్య సాయిబాబా మహాసమాధిని రేవంత్ రెడ్డి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగించారు. సాయిబాబా సేవలను గుర్తుచేసుకున్నారు. మానవ రూపంలోని దేవుడు సాయిబాబా శతజయంతి ఉత్సవాల్లో పాల్గొనడం గొప్ప గౌరవంగా ఉందని తెలిపారు. సాయిబాబా మనుషుల్లో దేవుడిని చూశారని, ప్రేమతో మనుషులను గెలిచారని, సేవలతో దేవుడిగా కొలువబడుతున్నారని, మానవులను ప్రేమించాలని ప్రేమ గొప్పది. ప్రేమ ద్వారా ఏదైనా సాధించవచ్చని నిరూపించారని రేవంత్ రెడ్డి ప్రశంసించారు.  సత్య సాయిబాబా మన మధ్యన లేకపోయినా వారిచ్చిన స్ఫూర్తి, భావన నిర్వాహకుల అందరిలో కనిపిస్తోందని, ముఖ్యంగా ప్రతి వారూ చదువుకోవాలని ప్రభుత్వాలతో పోటీ పడి కేజీ టు పీజీ వరకు పేదలకు ఉచితంగా విద్యను అందించి వారి జీవితాల్లో వెలుగులు నింపారని, విద్య, వైద్య, తాగునీటి సౌకర్యం కల్పించడంలో ఎంతో కృషి చేశారని, జీవితంలో చివరి దశలో మరణం తప్ప వేరే మార్గం లేదని అనుకున్న దశలో ఎంతో మందిని బతికించి దేవుడిగా కొలువబడుతున్నారని కొనియాడారు. పాలమూరు లాంటి వలస జిల్లాలు కరువు కాటకాలతో కునారిల్లుతున్న కాలంలో, ప్రభుత్వాలు సైతం తాగునీటి సౌకర్యాలు కల్పించలేని కాలంలో సొంత జిల్లా పాలమూరు దాహర్తిని తీర్చారని గుర్తు చేశారు. అనంతపురం జిల్లాలో తాగునీటి సౌకర్యం కల్పించారని, తమిళనాడు రాష్ట్రంలో సైతం బాబా గారు సేవలను విస్తృత పరిచి ఈనాడు అందరి మనసుల్లో దేవుడిగా శాశ్వత స్థానం సాధించారని రేవంత్ రెడ్డి మెచ్చుకున్నారు.  మానవ సేవ మాధవ సేవ బోధించడమే కాకుండా సంపూర్ణంగా నమ్మి విశ్వసించారని, ఈనాడు 140 దేశాల్లో బాబా భక్తులు ఉండటమే కాకుండా వారంతా వివిధ మార్గాల్లో సేవలు అందిస్తున్నారని, సాయి శతజయంతి ఉత్సవాల్లో రాష్ట్రపతి, ప్రధానమంత్రి, గవర్నర్లు, కేంద్ర మంత్రులు, రాష్ట్రాల మంత్రులు, దాదాపు 40 నుంచి 50 దేశాలకు చెందిన ప్రముఖులు ఎంతో మంది హాజరయ్యారంటే వారి ప్రత్యేకతను గుర్తు చేసుకోవలసిన అవసరం ఉందన్నారు. సత్య సాయిబాబా ఆలోచనలను, వారు అనుసరించిన విధానాలను ప్రజలకు చేరవేయడానికి తెలంగాణ ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరిస్తుందని ప్రకటించారు. పుట్టపర్తి హిల్ వ్యూ స్టేడియంలో జరిగిన సత్య సాయిబాబా శతజయంతి ఉత్సవాల్లో భారత ఉప రాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, త్రిపుర గవర్నర్ నల్లు ఇంద్రసేనా రెడ్డి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్ తో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు.

మన తెలంగాణ 23 Nov 2025 1:25 pm

RSS |పరివర్తన కోసం..

RSS |పరివర్తన కోసం.. RSS | నారాయణపేట ప్రతినిధి, ఆంధ్రప్రభ : వ్యక్తి

ప్రభ న్యూస్ 23 Nov 2025 1:25 pm

ELECTION |’కోడ్ ‘… కూయనుంది…?

ELECTION | మోత్కూర్, ఆంధ్రప్రభ : స్థానిక సంస్థల ఎన్నికలకు సైరన్ మ్రోగనుండడంతో

ప్రభ న్యూస్ 23 Nov 2025 1:20 pm

ముత్తుస్వామి తొలి సెంచరీ.. అరుదైన రికార్డు సొంతం

గౌహటి: బర్సపారా క్రికెట్ స్టేడియం వేదికగా భారత్‌తో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్‌లో సౌతాఫ్రికా భారీ స్కోర్ దిశగా దూసుకెళ్తోంది. ఈ మ్యాచ్‌లో సఫారీల వికెట్లు పడగొట్టడానికి భారత బౌలర్లు తెగ కష్టపడుతున్నారు. ఇప్పటికే సౌతాఫ్రికా 400+ మార్కును దాటేసింది. ఏడో స్థానంలో బ్యాటింగ్‌కి వచ్చిన సెనురన్ ముత్తుస్వామి సెంచరీ సాధించాడు. 192 బంతుల్లో అతడు మూడంకెల స్కోర్‌ దాటేశాడు. టెస్ట్ క్రికెట్‌లో అతడిని ఇదే తొలి శతకం కావడం విశేషం ఈ క్రమంలో ఏడు లేదా అంతకంటే కింది స్థానంలో బ్యాటింగ్‌కి వచ్చి సెంచరీ చేసిన మూడో సౌతాఫ్రికా ఆటగాడిగా ముత్తుస్వామి అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. గతంలో క్వింటన్ డికాక్ (111), లాన్స్ క్లూజ్నర్ (102) ఈ రికార్డును సాధించారు. ఇక మరో సౌతాఫ్రికా టెయిలెండర్ మార్కో జెన్సన్‌ కూడా అర్థ శతకం సాధించాడు. దీంతో దక్షిణాఫ్రికా 136 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 424 పరుగులు చేసింది. క్రీజ్‌లో ముత్తుస్వామి 106, జెన్సన్ 50 ఉన్నారు.  

మన తెలంగాణ 23 Nov 2025 1:17 pm

Telangana |శ్మ‌శానవాటిక పనులు ప్రారంభం

Telangana |శ్మ‌శానవాటిక పనులు ప్రారంభం Telangana | చెన్నూర్‌, ఆంధ్రప్రభ : మంచిర్యాల

ప్రభ న్యూస్ 23 Nov 2025 1:17 pm

'ఏనుగు తొండం ఘటికాచలం' ఓసారి చూడొచ్చు

ఈ హాస్యరస ప్రధాన చిత్రం ఈటీవీ విన్ యాప్ లో ఉంది. దీనిని రవిబాబు నిర్మించారు. మామూలుగానే అతను గ్రిప్పింగ్ స్క్రీన్-ప్లేతో సినిమాలను నడిపిస్తాడు. ఏనుగు తొండం ఏమిటి అంటే ఏనుగు తొండం అనేది ఇంటిపేరు అంతే. ఘటికాచలం అతని నామధేయం. నరేష్ ఆ పాత్రను చాలా అద్భుతంగా నటించాడు. ఇంకా చాలామంది మనకు తెలిసిన నటీమణులు నటులు ఇందులో ఉన్నారు.. ఘటికాచలం ఓ రిటైర్డ్ ఎంప్లాయ్ అతని పెన్షన్ పైన అతని ఇద్దరు కొడుకులు ఆధారపడి ఉంటారు.. ఆ ఇద్దరి కొడుకులు ఏమి పని చేయకుండా అప్పులు చేసి తండరి పెన్షన్ పైనే ఆధారపడి ఉంటారు. వాళ్ల ఇద్దరు భార్యలు, పెద్ద కొడుకుకున్న ఇద్దరు పిల్లలు పెన్షన్ పైనే ఆధారపడి ఉంటారు. అందరూ అతని పెన్షన్ కావాలనుకుంటారు కానీ అతనికి తిండి పెట్టే వాళ్ళు కూడా ఉండరు. అప్పుడు అతను ఒంటరిగా ఉన్న సమయంలో తన తోడు కోసం తన పనిమనిషిని పెళ్లి చేసుకుంటాడు. పెన్షన్ లో భార్యకు వాటా పోతుందని పెద్ద కోడలు ఇతనికి ఐదు కోట్ల ఇన్సూరెన్స్ చేసి దానిని ఇతన్ని చంపేసి తీసుకోవాలి అని ప్లాన్ వేస్తుంది.. ఈ ప్లాన్ నుంచి ఘటికాచలం ఎలా తప్పించుకుంటాడు. ఈ ప్లాన్ ఎలా వర్క్ అవుట్ చేస్తారు అనేది సినిమా కథ.. ఇలా ఇన్సూరెన్స్ విషయమై ఇంతవరకు ముందు చాలా చిత్రాలు వచ్చినా కానీ ఇది విభిన్నంగా ఉంది. సినిమాకు ఆయువు పట్టు స్క్రీన్ ప్లే నే.. ఇందులో పెద్ద కోడలుగా నటించిన ఆవిడ, చిన్న కోడుకుగా నటించిన విజయ భాస్కర్ చాలా బాగా నటించారు. చిన్న కొడుకుకు నరేష్ లాగా మేకప్ వేసే సీన్లు హాస్యాన్ని పండిస్తాయి. అందులో అతను నవ్వకుండా మనకు మంచి హాస్యాన్ని అందిస్తాడు.. తల్లిదండ్రులు తమ పిల్లలకు ఎలాంటి లోటు రాకుండా ఎటువంటి కష్టం తెలియకుండా పెంచుతుంటారు. అందుకోసం ఎన్నో కష్టాలను ఆనందంగా భరిస్తుంటారు. అయితే ఆ తల్లిదండ్రులలో ఎవరు తోడును కోల్పోయి ఒంటరిగా మిగిలిపోయినా, ఆ బాధను ఇతర కుటుంబ సభ్యులెవరూ అర్థం చేసుకోరు. తమ సుఖాల కోసం పెద్ద దిక్కును కూడా అడ్డు తప్పించుకోవాలనే ఆలోచన చేస్తారు. అలాంటి ఒక కుటుంబం చుట్టూ తిరిగే ఈ కథను రవిబాబు ఆసక్తికరంగా ఆవిష్కరించాడు. ఆలీ రఘుబాబు చాలామంది మనకు తెలిసిననటులే ఉన్నారు. మధ్యతరగతి భాగవతంలా ఉన్నప్పటికీ ఇది మరీ అంత డెప్త్ లేకుండా సూపర్ఫాఫిషియల్ గా హాస్యరస ప్రధానంగా నడుస్తుంది. ఓసారి చూడొచ్చు.. డాక్టర్ చింతా ప్రభాకర్ రెడ్డి ఎంఎస్ ఎంసిహెచ్  గుండె, ఊపిరితిత్తుల శస్త్రచికిత్స నిపుణులు ప్రభుత్వ సర్వజన వైద్యశాల కర్నూలు

మన తెలంగాణ 23 Nov 2025 1:13 pm