SENSEX
NIFTY
GOLD
USD/INR

Weather

38    C
...

బుధవారం రాశి ఫలాలు (22-04-2026)

మేషం కుటుంబమున కొన్ని సంఘటనలు ఆశ్చర్యం కలిగిస్తాయి. సంఘంలో ప్రముఖుల ఆదరణ పెరుగుతుంది. అన్ని రంగాల వారికి పరిస్థితులు అనుకూలిస్తాయి. వృత్తి ఉద్యోగాలలో మీ విలువ మరింత పెరుగుతుంది. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. వ్యాపారమున అంచనాలు అందుకుంటారు. ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది. వృషభం ఆర్థిక పరంగా ఇబ్బందులు తప్పవు. దూరప్రయాణ సూచనలున్నవి. బంధు మిత్రులతో మాట పట్టింపులుంటాయి. కొన్ని వ్యవహారాలలో ఇతరుల విషయాలలో జోక్యం చేసుకోకపోవడం మంచిది. నూతన వ్యాపార విస్తరణ ప్రయత్నాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగమున ఇతరులతో వాదనకు వెళ్ళకపోవడం మంచిది. మిధునం వ్యాపార విషయమై కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఆప్తుల నుండి విలువైన సమాచారం అందుతుంది. వృత్తి, ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి ఆర్ధిక పరంగా అనుకూలత పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో వివాదాలు సర్దుమణుగుతాయి .చాలా కాలంగా పూర్తికాని పనులు సకాలంలో పూర్తి చేస్తారు. కర్కాటకం చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. వృత్తి వ్యాపారాలలో శ్రమాధిక్యత అధికమౌతుంది. సన్నిహితులతో దైవ దర్శనాలు చేసుకుంటారు. సోదరులతో కొన్ని వ్యవహారాలలో సఖ్యత లోపిస్తుంది.కుటుంబ విషయమై స్థిరమైన నిర్ణయాలు చెయ్యలేరు. స్థిరాస్తి ఒప్పందాలు కలిసిరావు. నిరుద్యోగుల ప్రయత్నాలు మందకొడిగా సాగుతాయి. సింహం ఊహించని ప్రయాణాలు చేస్తారు. కుటుంబ సభ్యులతో మాటపట్టింపులుంటాయి. చేపట్టిన పనులలో జాప్యం కలుగుతుంది. ఋణదాతల నుండి ఒత్తిడి పెరుగుతుంది. వృత్తి ఉద్యోగాలలో అదనపు పని భారం వలన మానసిక సమస్యలు కలుగుతాయి. స్ధిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు వాయిదా పడతాయి. దైవచింతన పెరుగుతుంది. కన్య చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. చాలాకాలంగా వేధిస్తున్న సమస్యలు పరిష్కారం అవుతాయి. సంఘంలో ప్రముఖులతో పరిచయాలు విస్తృతమౌతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. వ్యాపార వ్యవహారాలు సంతృప్తికరంగా సాగుతాయి. చేపట్టిన పనులు అప్రయత్నంగా పూర్తవుతాయి. తుల అవసరానికి చేతిలో డబ్బు నిలువ ఉండదు. ఇంటాబయట ఊహించని సమస్యలు కలుగుతాయి. ఒక వ్యవహారంలో జీవిత భాగస్వామితో మాటపట్టింపులు కలుగుతాయి. ఆరోగ్య విషయంలో వైద్యుల సలహా తీసుకోవడం మంచిది. విద్యార్థులు పోటీ పరీక్ష ఫలితాలు నిరాశ కలిగిస్తాయి. ఉద్యోగ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. వృశ్చికం వృత్తి ఉద్యోగమున చెయ్యని పనికి ఇతరుల నుండి విమర్శలు ఎదురవుతాయి. చేపట్టిన పనులలో జాప్యం కలుగుతుంది. దూర ప్రయాణ విషయంలో వాహన ఇబ్బందులుంటాయి. ఆదాయ మార్గాలు అంతంత మాత్రంగా సాగుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు నిరాశ కలిగిస్తాయి. పాత ఋణాలు తీర్చడానికి నూతన ఋణ యత్నాలు చేస్తారు. ధనస్సు బంధు మిత్రులతో స్వల్ప వివాదాలు కలుగుతాయి. వృత్తి ఉద్యోగాలలో అదనపు పనిభారం ఉంటుంది. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో విశేషంగా పాల్గొంటారు. ముఖ్యమైన పనులు వాయిదా వెయ్యడం మంచిది. కుటుంబ పెద్దల నుండి కొంత ప్రతికూల వాతావరణం ఉంటుంది. వృత్తి వ్యాపారాలలో స్వల్ప లాభాలు పొందుతారు. మకరం చేపట్టిన పనులు సకాలంలో పూర్తిచేస్తారు. గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు.రావలసిన సొమ్ము సకాలంలో చేతికి అందుతుంది. స్థిరాస్తి వివాదాలను సోదరుల సహాయంతో రాజీ చేసుకుంటారు. నిరుద్యోగ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. వ్యాపారాలు మరింత అభివృద్ధి బాటలో సాగుతాయి. దైవ కార్యక్రమాలలో పాల్గొంటారు. కుంభం వృత్తి ఉద్యోగాలలో బాధ్యతలను సమర్దవంతంగా నిర్వహిస్తారు. ఇంటా బయట పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. కుటుంబ సభ్యుల మధ్య శుభకార్య ప్రస్తావన వస్తుంది. వ్యాపారాలలో నూతన ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. నిరుద్యోగులకు సన్నిహితుల సహాయ సహకారాలతో నూతన ఉద్యోగ లబ్ది పొందుతారు. మీనం కొన్ని వ్యవహారాలలో ఇతరుల నుండి సమస్యలు కలుగుతాయి. వృత్తి వ్యాపారాలలో కొంత ప్రతికూల వాతావరణం ఉంటుంది. దూర ప్రయాణాలు వ్యర్థంగా ఉంటాయి. ఖర్చులు ఆదాయానికి మించి ఉంటాయి. ఉద్యోగమున అధికారులతో వాదనలకు వెళ్లకపోవడం మంచిది. నేత్ర సంభందమైన అనారోగ్య సమస్యలు భాదిస్తాయి.  

మన తెలంగాణ 21 Apr 2026 2:30 pm

ఏ.ఎస్. ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌ను సందర్శ‌న‌…

ఏ.ఎస్. ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌ను సందర్శ‌న‌… వెస్ట్ బైపాస్‌పై ప్రత్యేక దృష్టి​బ్లాక్ స్పాట్స్

ప్రభ న్యూస్ 21 Apr 2026 2:28 pm

కన్నతల్లిపై కూతురు దాడి యత్నం

కన్నతల్లిపై కూతురు దాడి యత్నం కోదాడ, ఆంధ్రప్రభ : కన్నతల్లినే కడతేర్చేందుకు ప్రయత్నించిన

ప్రభ న్యూస్ 21 Apr 2026 2:25 pm

It’s a Wrap for Rajinikanth’s Jailer 2

After the super success of Jailer, the team is collaborating once again for the film’s sequel titled Jailer 2. The shooting formalities of the film are completed and the makers have made an announcement. The team celebrated the last day on the sets in the presence of Superstar Rajinikanth and director Nelson Dilipkumar. The makers […] The post It’s a Wrap for Rajinikanth’s Jailer 2 appeared first on Telugu360 .

తెలుగు 360 21 Apr 2026 2:21 pm

Venkat Rami Reddy : ఈయన కోరుకుంటున్నదీ.. జరిగిందీ అదేగా?

సచివాలయం ఉద్యోగి వెంకట్రామిరెడ్డిని ప్రభుత్వం ఉద్యోగం నుంచి డిస్మిస్ చేసిం

తెలుగు పోస్ట్ 21 Apr 2026 2:20 pm

300 Crores |వ్యక్తిగతం నుంచి రాజకీయాల వరకు కేసుల కలకలం!

300 Crores | వ్యక్తిగతం నుంచి రాజకీయాల వరకు కేసుల కలకలం! 300

ప్రభ న్యూస్ 21 Apr 2026 2:16 pm

Employees |జూన్ నుంచి నిషేధం అమలు: తెలంగాణ ప్రభుత్వ నిర్ణయం

Employees | జూన్ నుంచి నిషేధం అమలు: తెలంగాణ ప్రభుత్వ నిర్ణయం Employees

ప్రభ న్యూస్ 21 Apr 2026 2:11 pm

‘జైలర్ 2’షూట్ కంప్లీట్.. ఇక రిలీజ్ డేట్ ఒక్కటే బాకీ!

సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ తెరకెక్కిస్తున్న అవైటెడ్ సీక్వెల్ ‘జైలర్ 2’ పై మేకర్స్ ఇప్పుడు సాలిడ్ అప్డేట్ అందించారు. మొదటి పార్ట్ సెట్ చేసిన భారీ అంచనాలకు తగ్గట్లుగా ఈ సీక్వెల్ పై అభిమానుల ఆసక్తి అంతకంతకూ పెరుగుతూనే ఉంది. తాజాగా సినిమా షూటింగ్ మొత్తం పూర్తయినట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. సెట్స్ నుండి కేక్ కట్టి సెలబ్రేట్ చేసుకుంటున్న పిక్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. సో ‘జైలర్ […] The post ‘జైలర్ 2’ షూట్ కంప్లీట్.. ఇక రిలీజ్ డేట్ ఒక్కటే బాకీ! appeared first on Telugu Bullet .

తెలుగు బులెట్ 21 Apr 2026 2:00 pm

TDP JANASENA |ఫోటో వివాదం నుంచి వ్యక్తిగత ఆరోపణల వరకూ ఉద్రిక్తత

TDP JANASENA | ఫోటో వివాదం నుంచి వ్యక్తిగత ఆరోపణల వరకూ ఉద్రిక్తత

ప్రభ న్యూస్ 21 Apr 2026 1:59 pm

ఆర్టిసి సమ్మె మరో సకల జనుల సమ్మెగా మారబోతుంది: వెంకన్న

హైదరాబాద్: ఆర్టిసి సమ్మె విషయమై ప్రభుత్వం నుంచి స్పందన లేదని జెఎసి ఛైర్మన్ ఈదురు వెంకన్న ఆరోపించారు. సమ్మెకు ఆర్టిసి, ప్రజా సంఘాలు మద్దతు ప్రకటించాయని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. సమ్మె నోటీసు ఇచ్చి 41 రోజులు గడుస్తున్నా స్పందన లేదని, ప్రభుత్వం, యాజమాన్యం చర్చలు జరపకపోవడం విచారకరం అని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వంలో ఆర్టిసి విలీన ప్రక్రియ ఇప్పటికీ మొదలు పెట్టలేదని, ఆర్టిసి గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించట్లేదని విమర్శించారు. ఎలక్ట్రిక్ బస్సులతో ఆర్టిసి ఆస్తులను ప్రైవేటుపరం చేసే యోచన ఉందని, ఆర్టిసిని హైదరాబాద్ లో లేకుండా చేయాలని చూస్తున్నారని తెలియజేశారు. ఆర్టిసి భూములను ప్రైవేటు వ్యక్తులకు ధారాదత్తం చేసే యోచన ఉందని, అద్దె బస్సుల నిర్వాహకుల సమస్యలు పరిష్కరించాలని జెఎసి ఛైర్మన్ కోరారు. ఆర్టిసి ఔట్ సోర్సింగ్ సిబ్బంది కూడా సమ్మెలో పాల్గొనాలని, ఆర్టిసి సమ్మె మరో సకల జనుల సమ్మెగా మారబోతుందని అన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా సమ్మెపై జోక్యం చేసుకోవాలని, కాలయాపన కోసమే విలీన కమిటీ వేశారని అన్నారు. నష్టాల్లో ఉన్న మెట్రోను ప్రభుత్వ పరం చేయాలని చూస్తున్నారని, ఆర్టిసిని మాత్రం ప్రభుత్వం పట్టించుకోవట్లేదని మండిపడ్డారు. తమ వెనుక ఆర్టిసి కార్మికులు తప్ప మరెవరూ లేరని జెఎసి ఛైర్మన్ వెంకన్న పేర్కొన్నారు. ఆర్థిక పరిస్థితి బాగాలేకపోతే మూసీ అభివృద్ధి ఎలా చేస్తున్నారు? అని జెఎసి ఛైర్మన్ వెంకన్నప్రశ్నించారు. 

మన తెలంగాణ 21 Apr 2026 1:55 pm

విద్యుత్ స్తంభం పగుళ్లతో ప్రమాదం…

విద్యుత్ స్తంభం పగుళ్లతో ప్రమాదం… నందికొట్కూర్, ఆంధ్రప్రభ : నందికొట్కూరు పట్టణంలోని సాయిబాబా

ప్రభ న్యూస్ 21 Apr 2026 1:47 pm

ప్రభుత్వాసుపత్రిని అకస్మిక తనిఖీ చేసిన మంత్రి….

ప్రభుత్వాసుపత్రిని అకస్మిక తనిఖీ చేసిన మంత్రి…. మచిలీపట్నం – ఆంధ్రప్రభ : మంత్రి

ప్రభ న్యూస్ 21 Apr 2026 1:43 pm

వేసవిలో తీవ్రమైన ఎండలు, వడగాల్పులు…

వేసవిలో తీవ్రమైన ఎండలు, వడగాల్పులు… – మహిళలు, పిల్లలు, వృద్ధులు తీసుకోవలసిన జాగ్రత్తలు

ప్రభ న్యూస్ 21 Apr 2026 1:38 pm

Divorce |వ్యక్తి మృతి, కుటుంబ కలహాల కోణంలో దర్యాప్తు

Divorce | వ్యక్తి మృతి, కుటుంబ కలహాల కోణంలో దర్యాప్తు Divorce |

ప్రభ న్యూస్ 21 Apr 2026 1:33 pm

పిఠాపురంలో టీడీపీ vs జనసేన

పిఠాపురం నియోజకవర్గంలో టీడీపీ, జనసేనల మధ్య మరోసారి రగడ మొదలయింది

తెలుగు పోస్ట్ 21 Apr 2026 1:12 pm

Video: Kashyap Sreenivas Exclusive Interview

The post Video: Kashyap Sreenivas Exclusive Interview appeared first on Telugu360 .

తెలుగు 360 21 Apr 2026 1:12 pm

నన్ను ఎవరూ లొంగదీసుకోలేరు: తమిళ ప్రజలకు విజయ్ బహిరంగ లేఖ

తమిళనాడులో నేటి సాయంత్రం ముగుస్తున్న ఎన్నికల ప్రచారంతమిళనాడు రాజకీయ రణరంగంలో ఇప్పుడు అసలైన వేడి మొదలైంది. ఏప్రిల్ 23న జరగనున్న అసెంబ్లీ ఎన్నికల కోసం నేడు సాయంత్రంతో ప్రచారం ముగుస్తోంది. ఈ తరుణంలో, టీవీకే అధినేత విజయ్ తమిళ ప్రజలకు ఒక బహిరంగ లేఖ రాశారు. రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి తనను ఎన్నో శక్తులు అడ్డుకోవాలని చూశాయని, కానీ తాను ఎవరికీ తలవంచే ప్రసక్తే లేదని లేఖలో ఆయన స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన తమిళ […] The post నన్ను ఎవరూ లొంగదీసుకోలేరు: తమిళ ప్రజలకు విజయ్ బహిరంగ లేఖ appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 21 Apr 2026 1:09 pm

సీఎం ను సన్మానించిన ఎమ్మెల్యే గండ్ర దంపతులు

జయశంకర్ భూపాలపల్లి బ్యూరో, (జనంసాక్షి):రాష్ట్ర ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డిని సోమవారం రాత్రి భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు, పద్మ దంపతులు శాలువాతో సన్మానించారు. జయశంకర్ …

జనం సాక్షి 21 Apr 2026 1:08 pm

ఉపాధి హామీపై కేంద్రం ‘ఉరితాళ్లు’

కూలీల పొట్ట కొడితే సహించంసీపీఐ జాతీయ నేత డాక్ట‌ర్ కె. నారాయణ (విశాలాంధ్ర – తిరుపతి) : మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం నీరుగారుస్తోందని, నిబంధనల పేరుతో పేద కూలీల నోటికాడి కూడును లాగేసుకుంటోందని సీపీఐ జాతీయ కమిటీ కంట్రోల్ మిషన్ ఛైర్మన్ డాక్టర్ కె. నారాయణ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మంగళవారం నగరి నియోజకవర్గంలో సాగుతున్న ఉపాధి హామీ పనులను ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. మండుటెండలో పని చేస్తున్న కూలీలతో […] The post ఉపాధి హామీపై కేంద్రం ‘ఉరితాళ్లు’ appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 21 Apr 2026 1:08 pm

పోలవరం జిల్లా మన్యంలో మళ్లీ పెద్దపులి

పోలవరం జిల్లా మన్యంలో మళ్లీ పెద్దపులి సంచారం కలకలం రేపుతోంది

తెలుగు పోస్ట్ 21 Apr 2026 1:03 pm

రాకా మ్యూజిక్ ఇంటర్నేషనల్ లెవెల్లో .. సాయి అభ్యంకార్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మరియు కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ కలయికలో రూపొందుతున్న ‘రాకా’ ప్రస్తుతం అన్ని వైపుల నుండి భారీ హైప్ సంపాదించుకుంటోంది. ఫస్ట్ లుక్ తోనే సెన్సేషన్ క్రియేట్ చేసిన ఈ చిత్రం, ఇటీవల విడుదలైన థీమ్ ట్రాక్‌తో మరింత బజ్ పెంచుకుంది. ఆ ట్రాక్‌కు అన్ని వర్గాల నుండి మంచి స్పందన వస్తున్న నేపథ్యంలో సంగీత దర్శకుడు సాయి అభ్యంకార్ ‘రాకా’ సౌండింగ్ గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. రాకా కోసం […] The post రాకా మ్యూజిక్ ఇంటర్నేషనల్ లెవెల్లో .. సాయి అభ్యంకార్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్! appeared first on Telugu Bullet .

తెలుగు బులెట్ 21 Apr 2026 1:00 pm

బిఆర్ఎస్ వి ఉట్టికథలు, కాంగ్రెస్ వి పిట్టకథలు : కవిత

హైదరాబాద్: ప్రజలను మరోసారి బిఆర్ఎస్ మోసం చేసిందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత ఆరోపించారు. ఆడబిడ్డలకు మాజీ సిఎం కెసిఆర్ భరోసా ఇవ్వలేదని, మహిళా రిజర్వేషన్లపై ఒక్కమాట మాట్లాడలేదని, ఉద్యమకారులను కనీసం గుర్తు చేసుకోలేదని అన్నారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ.. బిఆర్ఎస్ సభలో బిజెపిని పల్లెత్తు మాట అనలేదని, బిఆర్ఎస్ ఓటమి ప్రజల ఓటమిగా చెప్పడం సిగ్గుచేటు అని కవిత విమర్శించారు. మంగళవారం సభలో బిఆర్ఎస్ ఉట్టికథలు, కాంగ్రెస్ పిట్టకథలు చెప్పాయని ఎద్దేవా చేశారు. మాజీ మంత్రి జీవన్ రెడ్డి పచ్చి తెలంగాణ వ్యతిరేకి అని అన్నారు. ఇళ్లు కూలగొట్టినందుకు అధికారంలో ఉంటారా? అని ప్రశ్నించారు. ఇప్పటికీ బిఆర్ఎస్ ప్రజలపట్ల లెక్కలేని తనంతో పనిచేస్తుందని, అదే తీరుతో కాంగ్రెస్ వ్యవహరిస్తుందని మండిపడ్డారు. ప్రజలు ఇబ్బందుల్లో ఉంటే ప్రభుత్వం, ప్రతిపక్షం చెరో సభ పెట్టాయని, వెయ్యి ఏళ్లైనా కాంగ్రెస్, బిఆర్ఎస్ మారవని ధ్వజమెత్తారు. ఆర్టిసి సమ్మెకు కవిత తమ మద్దతు తెలిపారు. 

మన తెలంగాణ 21 Apr 2026 12:51 pm

ఇరాన్ అణ్వాయుధాలే ప్రధాన అంశం.. డీల్ కుదరకపోతే పరిణామాలు తీవ్రం: ట్రంప్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌తో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితులపై కీలక వ్యాఖ్యలు చేశారు.ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల్లో అమెరికా స్పష్టంగా పైచేయి సాధించిందని ఆయన వెల్లడించారు.అమెరికా చర్యల ప్రభావంతో ఇరాన్ సైనిక శక్తి బలహీనపడిందని, వారి సామర్థ్యం గణనీయంగా తగ్గిపోయిందని ట్రంప్ పేర్కొన్నారు.అయితే ఈ వాస్తవాలను కొన్ని మీడియా సంస్థలు వక్రీకరిస్తున్నాయని ఆయన విమర్శించారు. ఇరాన్ రోజుకు సుమారు 500 మిలియన్ డాలర్ల నష్టంతన సామాజిక మాధ్యమ వేదికలో ట్రంప్ చేసిన పోస్టులో, ఁమేం యుద్ధంలో ముందంజలో […] The post ఇరాన్ అణ్వాయుధాలే ప్రధాన అంశం.. డీల్ కుదరకపోతే పరిణామాలు తీవ్రం: ట్రంప్ appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 21 Apr 2026 12:41 pm

ENE 2 Repeat: Kanyaraasi Gang promise a memorable Trip

Vishwak Sen and his “Kanyaraasi” gang are back for ENE Repeat, the highly anticipated sequel to the cult buddy comedy Ee Nagaraniki Emaindi. Directed by Tharun Bhascker, the film is currently in the middle of a one-month shooting schedule in Thailand. ​The makers recently released a working still from the sets that has thrilled fans. […] The post ENE 2 Repeat: Kanyaraasi Gang promise a memorable Trip appeared first on Telugu360 .

తెలుగు 360 21 Apr 2026 12:36 pm

యుద్ధ ప్రాతిపదికన ధాన్యం కొనుగోలు పెంచాలి: వెంకట్ రెడ్డి

నల్లగొండ: యుద్ధ ప్రాతిపదికన ధాన్యం కొనుగోలు పెంచాలని అధికారులకు మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి ఆదేశించారు. అన్ని ఐకెపి కేంద్రాలకు అవసరమైనన్ని లారీలు పెంచాలని అధికారులకు సూచించారు. నల్గొండ ఆర్ అండ్ బి శాఖ క్యాంప్ కార్యాలయం ఇందిరా భవన్ లో జిల్లా కలెక్టర్, అధికారులతో రబీ ధాన్యం సేకరణ పై రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట రెడ్డి సమీక్షలు జరిపారు.  రాత్రి ,పగలు లైట్లు ఏర్పాటు చేసి ధాన్యం కొని మిల్లుల కు పంపాలని, ధాన్యం ఎక్కువగా వచ్చే గ్రామాలను గుర్తించి అక్కడికి ఎక్కువ లారీలు పంపాలని కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి సలహా ఇచ్చారు. రోడ్లపై ధాన్యం పోయకుండా అవసరమైతే పాఠశాలలు, ఫంక్షన్ హాల్స్ వద్ద ధాన్యం కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని తెలియజేశారు. రైతులు, కొనుగోలు కేంద్రాల నిర్వాహకులకు తాగు నీరు,నీడ ఖచ్చితంగా ఉండాలని పేర్కొన్నారు. నల్గొండ నియోజక వర్గంలో 2 లక్షల 30 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం వచ్చే అవకాశం ఉందని కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి చెప్పారు. 

మన తెలంగాణ 21 Apr 2026 12:30 pm

Chandrababu : చంద్రబాబును అక్కడికే పరిమితం చేశారా?

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఒక రాష్ట్రానికే పరిమితమయ్యారు.

తెలుగు పోస్ట్ 21 Apr 2026 12:28 pm

Kavitha : కాంగ్రెస్, బీఆర్ఎస్ లపై కవిత ఫైర్

తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్ఎస్ లు రెండూ మారవని తెలంగాణ జాగృతి సంస్థ అధ్యక్షురాలు కవిత అన్నారు

తెలుగు పోస్ట్ 21 Apr 2026 12:24 pm

ఆకాశాన్నంటిన నిమ్మకాయల ధరలు.. కిలో రెండు వందలు

ఆంధ్రప్రదేశ్‌లో నిమ్మకాయల ధరలు ఒక్కసారిగా భారీగా పెరిగి వినియోగదారులను ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. ముఖ్యంగా నెల్లూరు జిల్లాలోని గూడూరు మార్కెట్‌లో ధరలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. అక్కడ 50 కిలోల నిమ్మకాయల బస్తా ధర ఏకంగా 10 వేల రూపాయల వరకు పలుకుతోంది. గత కొన్ని రోజులుగా ధరలు క్రమంగా పెరుగుతూ ఈ స్థాయికి చేరడం గమనార్హం.గత వారంతో పోల్చితే నిమ్మకాయల ధరలు గణనీయంగా పెరిగాయి. క్రితం వారం కిలో నిమ్మకాయలు 130 నుంచి 150 రూపాయల మధ్య […] The post ఆకాశాన్నంటిన నిమ్మకాయల ధరలు.. కిలో రెండు వందలు appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 21 Apr 2026 12:24 pm

ఫ్యాక్ట్ చెక్: పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో బీజేపీ గెలుస్తుందని సీ-ఓటర్ సర్వే చెప్పలేదు

పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో బీజేపీ గెలుస్తుందని సీ-ఓటర్ సర్వే చెప్పలేదు

తెలుగు పోస్ట్ 21 Apr 2026 12:21 pm

Ponnam Prabhakar Flags Tejasvi Surya’s Remarks, Seeks Chandrababu Naidu’s Intervention

Telangana Minister Ponnam Prabhakar has taken objection to remarks made by BJP MP Tejasvi Surya in Parliament and has now written to Andhra Pradesh Chief Minister N Chandrababu Naidu, asking him to step in. The controversy centres on Surya’s comparison of the Telangana state formation with the India and Pakistan partition. Prabhakar said the remark […] The post Ponnam Prabhakar Flags Tejasvi Surya’s Remarks, Seeks Chandrababu Naidu’s Intervention appeared first on Telugu360 .

తెలుగు 360 21 Apr 2026 12:14 pm

NTR నీల్ బిగ్ అప్డేట్: రిలీజ్ డేట్ ఖరారు.. పుట్టినరోజు కానుకగా ఫస్ట్ గ్లింప్స్!

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ మరియు దర్శకుడు ప్రశాంత్ నీల్ కలయికలో రూపొందుతున్న మెగా బడ్జెట్ చిత్రం పై అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న తరుణంలో, ఇప్పుడు ఒకేసారి బిగ్ అప్డేట్స్ వెలువడ్డాయి. పవర్‌ఫుల్ ప్రీ లుక్ పోస్టర్‌తో పాటు సినిమా రిలీజ్ డేట్ మరియు ఫస్ట్ గ్లింప్స్ డేట్ రెండూ ఒకేసారి అఫీషియల్‌గా అనౌన్స్ అయ్యాయి. రిలీజ్ డేట్ ఖరారు ఈ భారీ చిత్రాన్ని వచ్చే ఏడాది జూన్ 11న గ్రాండ్‌గా విడుదల చేయనున్నట్లు నిర్మాతలు […] The post NTR నీల్ బిగ్ అప్డేట్: రిలీజ్ డేట్ ఖరారు.. పుట్టినరోజు కానుకగా ఫస్ట్ గ్లింప్స్! appeared first on Telugu Bullet .

తెలుగు బులెట్ 21 Apr 2026 12:08 pm

Balayya |డింపుల్ ఉన్నట్టా..? లేనట్టా..?

Balayya | డింపుల్ ఉన్నట్టా..? లేనట్టా..? Balayya | సోషల్ మీడియాలో వైరల్

ప్రభ న్యూస్ 21 Apr 2026 12:08 pm

సమ్మెకు దిగిన మున్సిపల్ కార్మికులు.. నిలిచిపోనున్న పారిశుద్ధ్య సేవలు

ఏపీలో మున్సిపల్ కాంట్రాక్ట్, అవుట్‌సోర్సింగ్ కార్మికులు సమ్మె బాట పట్టారు. మార్చి నెల జీతాలు ఇప్పటికీ అందకపోవడంతో రాష్ట్రవ్యాప్తంగా ఇవాళ్టి నుంచి సమ్మె ప్రారంభిస్తున్నట్లు మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ప్రకటించింది.తమ డిమాండ్లపై ప్రభుత్వం స్పందించే వరకు సమ్మె కొనసాగుతుందని కార్మిక సంఘాలు స్పష్టం చేశాయి.జీతాలు సకాలంలో చెల్లించకపోవడంతో కుటుంబ పోషణ భారంగా మారిందని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.కొన్ని ప్రాంతాల్లో రెండు నుంచి నాలుగు నెలలుగా జీతాలు పెండింగ్‌లో ఉన్నాయని వారు ఆరోపించారు.మార్చి నెల […] The post సమ్మెకు దిగిన మున్సిపల్ కార్మికులు.. నిలిచిపోనున్న పారిశుద్ధ్య సేవలు appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 21 Apr 2026 12:06 pm

ప్రజల ఆరోగ్య సమస్యలు మంత్రి దృష్టికి

ప్రజల ఆరోగ్య సమస్యలు మంత్రి దృష్టికి సంగారెడ్డి ప్రతినిధి, ఆంధ్రప్రభ : జహీరాబాద్

ప్రభ న్యూస్ 21 Apr 2026 12:06 pm

ఉచిత కంప్యూటర్ శిక్షణ శిబిరాన్ని వినియోగించుకోవాలి

ఉచిత కంప్యూటర్ శిక్షణ శిబిరాన్ని వినియోగించుకోవాలి తొర్రూరు టౌన్, ఆంధ్రప్రభ : విద్యార్థులకు

ప్రభ న్యూస్ 21 Apr 2026 12:03 pm

ఈశాన్యంలో భూకంపం.. పలు రాష్ట్రాల్లో ప్రకంపనలు

మణిపూర్‌లోని కామ్‌జాంగ్‌ కేంద్రంగా 5.2 తీవ్రతతో ప్రకంపనలుఈశాన్య రాష్ట్రాలను మరోసారి భూప్రకంపనలు వణికించాయి. ఈరోజు ఉదయం మణిపూర్ కేంద్రంగా భూకంపం సంభవించింది. దీని ప్రభావంతో మణిపూర్‌తో పాటు నాగాలాండ్, అస్సాం, మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లోనూ భూమి కంపించింది. తెల్లవారుజామున ప్రజలంతా నిద్రలో ఉండగా ఈ ఘటన జరగడంతో భయాందోళనలకు గురై ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ (ఎన్‌సీఎస్) వెల్లడించిన వివరాల ప్రకారం, ఈరోజు ఉదయం 5:59 గంటలకు ఈ భూకంపం […] The post ఈశాన్యంలో భూకంపం.. పలు రాష్ట్రాల్లో ప్రకంపనలు appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 21 Apr 2026 11:56 am

సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోండి

సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోండి చెన్నూర్, ఆంధ్రప్రభ : రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న

ప్రభ న్యూస్ 21 Apr 2026 11:52 am

డీలిమిటేషన్ పై మీ దగ్గర బెటర్ ఫార్ములా ఏమైనా ఉందా?: చంద్రబాబు

తమిళనాడు: ఒకప్పుడు దేశంలో కీలక స్థానంలో ఉన్న చెన్నై..ఇప్పుడు తన స్థానం ఏమిటన్న ప్రశ్న ఎదురవుతోందని ఎపి సిఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. చెన్నై అభివృద్ధి గణనీయంగా మందగించిందిని అన్నారు. తమిళనాడులో రెండవ రోజు చంద్రబాబు పర్యటించారు. ఎన్ డిఎ తరఫున ఎన్నికల ప్రచారం సందర్భంగా ఆయన  మీడియాతో మాట్లాడారు. చెన్నై ఎయిర్ పోర్టు పరిస్థితి సంతృప్తికరంగా లేదని, అభివృద్ధి ఆగిందని తెలియజేశారు. బెంగళూరు, హైదరాబాద్ వేగంగా అభివృద్ధి చెందాయని, ఇటీ, మౌలిక వసతులు, పెట్టుబడుల విషయంలో ముందున్నాయని, కానీ చెన్నై వెనుకబడిందనే విమర్శలు ఉన్నాయని అన్నారు. మహిళా రిజర్వేషన్లు అడ్డుకుని కాంగ్రెస్ ప్రభుత్వం ఏం సాధించారని చంద్రబాబు ప్రశ్నించారు. డీలిమిటేషన్ వల్ల దక్షిణాదికి ఏం నష్టమో కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు తెలపాలని సూచించారు. ప్రస్తుత పరిస్థితుల్లో 50శాతం పెంపు ఉత్తమ ఆప్షన్ అని దక్షిణాదికి జనాభా తగ్గిందని, తలసరి ఆదాయం పెరిగిందని తెలియజేశారు. డీలిమిటేషన్ పై మీ దగ్గర బెటర్ ఫార్ములా ఏమైనా ఉందా? అని సిఎం రేవంత్ రెడ్డి, తమిళనాడు సిఎం స్టాలిన్ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు. ఐటీ అభివృద్ధిలో తమిళనాడు వెనుకబడిందని, అంతర్జాతీయ కంపెనీలకు తమిళులు సిఇవొలుగా ఉన్నా, దాని ఫలితం తమిళనాడులో కనిపించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో బలమైన ప్రభుత్వం ఉందని, మోడీ ఎవరికి సరెండర్ కారని, మోడీకి దేశ ప్రయోజనాలే ముఖ్యం అని చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.  

మన తెలంగాణ 21 Apr 2026 11:49 am

అంబటి రాంబాబుపై మరో కేసు నమోదు

వైఎసీపీ సీనియర్ నేత అంబటి రాంబాబుకు కష్టాలు ఇప్పట్లో తీరేలా లేవు. సత్తెనపల్లి లక్కీడ్రా, ముఖ్యమంత్రి చంద్రబాబుపై వ్యాఖ్యల కేసుల నుంచి ఇప్పుడిప్పుడే కొంత రిలాక్స్ అవుతున్న ఆయనపై మరో కొత్త కేసు నమోదైంది.కేసు వివరాల్లోకి వెళితే… తన ఇంటిపై జరిగిన దాడికి నిరసనగా, దోషులను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ ఆయన గుంటూరు కలెక్టరేట్ వద్ద చేపట్టిన నిరాహార దీక్షే ఇప్పుడు ఆయనపై మరో కేసు నమోదుకు దారితీసింది. ముందస్తు అనుమతి లేకుండా బహిరంగ […] The post అంబటి రాంబాబుపై మరో కేసు నమోదు appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 21 Apr 2026 11:48 am

తిరుమలలో భక్తురాలు అదృశ్యం... పారిపోయిందా?

తిరుపతి: తిరుమలలో భక్తురాలు అదృశ్యమయ్యారు. గుంటూరు జిల్లా సంగడిగుంటకు చెందిన ఉప్పు లక్ష్మీ తిరుపతమ్మ (27) అనే యువతి శ్రీవారి దర్శన కోసం తన కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు వచ్చారు. హెచ్ విసి 694ఎ గది నుంచి మంగళవారం తెల్లవారుజామున మూడు గంటలకు బయటకు వెళ్లారు. అప్పటి నుంచి యువతి కనిపించకపోవడంతో పోలీసులు కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. ఇటీవలే సదరు యువతికి పెద్దలు వివాహం కుదిర్చారు. పెళ్లి ఇష్టం లేకపోవడంతోనే ఆమె ఇంట్లో నుంచి బయటకు వెళ్లినట్టు సమాచారం. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది. 

మన తెలంగాణ 21 Apr 2026 11:43 am

Ambait Rambabu : అంబటి రాంబాబుపై మరో కేసు

మాజీ మంత్రి అంబటి రాంబాబుపై మరో కేసు నమోదయింది

తెలుగు పోస్ట్ 21 Apr 2026 11:43 am

Jr Ntr |లైనప్ మామూలుగా లేదుగా..

Jr Ntr | లైనప్ మామూలుగా లేదుగా.. Jr Ntr | ఎన్టీఆర్

ప్రభ న్యూస్ 21 Apr 2026 11:40 am

దేశంలో తొలి ప్రైవేట్ బంగారు గని

దేశంలో తొలి ప్రైవేట్ బంగారు గని కర్నూలు బ్యూరో, ఆంధ్రప్రభ): ఆంధ్రప్రదేశ్ ఖనిజ

ప్రభ న్యూస్ 21 Apr 2026 11:37 am

చర్చలు విఫలమైతే : ట్రంప్ హెచ్చరిక

అమెరికా మరియు ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మళ్లీ తీవ్ర స్థాయికి చేరుకున్నాయి.

తెలుగు పోస్ట్ 21 Apr 2026 11:36 am

Krrish 4 puts Hrithik Roshan Puzzled

Top Bollywood actor Hrithik Roshan has been working on Krrish 4 from the past few months. His last films Fighter and War 2 failed to make big money in theatres. Krrish 4 has been put on hold due to budget constraints. Hrithik Roshan was focused on this project and he did not sign any new […] The post Krrish 4 puts Hrithik Roshan Puzzled appeared first on Telugu360 .

తెలుగు 360 21 Apr 2026 11:34 am

చంద్రబాబుకు మంత్రి పొన్నం లేఖ

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ లేఖ రాశారు

తెలుగు పోస్ట్ 21 Apr 2026 11:32 am

జిల్లా పర్యాటక శాఖ అధికారికి ఘన సత్కారం

ఘంటసాల, ఆంధ్రప్రభ : ఘంటసాల గ్రామంలోని శ్రీ బాల పార్వతీ సమేత శ్రీ

ప్రభ న్యూస్ 21 Apr 2026 11:27 am

గిల్ గడ్డంపై హార్థిక్ హావబావాలు చూడాల్సిందే

హైదరాబాద్: ఐపిఎల్‌లో భాగంగా గుజరాత్ టైటాన్స్‌పై ముంబయి ఇండియన్స్ ఘన విజయం సాధించింది. జిటిపై ఎంఐ 99 పరుగులతో తేడాతో గెలుపొందింది. తొలుత ముంబయి బ్యాటింగ్ చేసి 200 పరుగుల లక్ష్యాన్ని జిటి ముందు ఉంచింది. జిటి 15.5 ఓవర్లలో వంద పరుగులు చేసి ఆలౌటైంది. ఈ మ్యాచ్ ముంబయి బౌలర్ అశ్విన్ కుమార్ నాలుగు వికెట్లు జిటి నడ్డి విరిచాడు. ఈ మ్యాచ్‌లో తిలక్ వర్మ సెంచరీ చేసి గెలుపులో కీలక పాత్ర పోషించాడు. ఈ మ్యాచ్‌లో టాస్ సందర్భంగా సరదా సన్నివేశం జరిగింది. శుభ్‌మన్ గిల్ ఎప్పుడు క్లీన్ షేవ్‌తో కనిపిస్తాడు. గిల్ గడ్డం పెంచుకోవడంతో హార్ధిక్ పాండ్యా సరదాగా ఆటపట్టించారు. గడ్డం ఎందుకు పెంచుకున్నావన్నట్టు పాండ్యా హావబావాలు ప్రదర్శించాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 

మన తెలంగాణ 21 Apr 2026 11:24 am

పొంగిపొర్లుతున్న డ్రైనేజీ…పట్టించుకోని అధికారులు

వికారాబాద్, ఆంధ్రప్రభ : వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని మధు కాలనీలో అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ

ప్రభ న్యూస్ 21 Apr 2026 11:24 am

Telangana : సర్కార్ కు ఆర్టీసీ కార్మిక సంఘాల హెచ్చరిక

తెలంగాణ ప్రభుత్వాన్ని ఆర్టీసీ కార్మిక సంఘాలు హెచ్చరించాయి

తెలుగు పోస్ట్ 21 Apr 2026 11:24 am

ఫసల్ బీమా అమలు చేసి ఉంటే రైతులకు నష్టం తప్పేది

ఫసల్ బీమా అమలు చేసి ఉంటే రైతులకు నష్టం తప్పేది నార్సింగి, ఆంధ్రప్రభ

ప్రభ న్యూస్ 21 Apr 2026 11:20 am

మోదీ నేటి రాజస్థాన్‌ పర్యటన రద్దు

ప్రధాని మోదీ నేటి రాజస్థాన్‌ పర్యటన రద్దయింది

తెలుగు పోస్ట్ 21 Apr 2026 11:10 am

Tollywood Actors Stuck with Production Delays

All the big-budget films are delayed due to various reasons and most of them are missing the release deadlines. Even actors like Nani who never missed a release date and delivered 2-3 releases every year are now struggling to complete his film on time. His upcoming film The Paradise faced several delays. From summer, the […] The post Tollywood Actors Stuck with Production Delays appeared first on Telugu360 .

తెలుగు 360 21 Apr 2026 11:09 am

అందుకోసమే రేవంత్, కెసిఆర్ తిట్టుకుంటున్నారు: బండి

హైదరాబాద్: మహిళలు ఉన్నత స్థాయికి వెళ్లాలన్నదే ప్రధాని నరేంద్రమోడీ లక్ష్యం అని కేంద్రమంత్రి బండి సంజయ్ తెలిపారు. మహిళా రిజర్వేషన్ బిల్లును కాంగ్రెస్ అడ్డుకోవడం మూర్ఖత్వం అని అన్నారు. ఈ సందర్భంగా కరీంనగర్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దివంగత ప్రధానమంత్రి ఇందిరాగాంధీ, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, లోక్ సభ సభ్యురాలు ప్రియాంకగాంధీకి పదవి ఇస్తే మొత్తం మహిళలకు పదవులు ఇచ్చినట్టు భావిస్తున్నారని, కాంగ్రెస్, ఎస్పి, డిఎంకే కుటుంబంలోని మహిళలకే సీట్లు ఇచ్చారని బండి విమర్శించారు. ప్రజల దృష్టిని మళ్లించడానికే సిఎం రేవంత్ రెడ్డి, మాజీ సిఎం కెసిఆర్ తిట్టుకుంటున్నారని, రేవంత్ రాహువు అని కెసిఆర్ కేతువు అని ఎద్దేవా చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు ఎటిఎంలా మారిందని, కాళేశ్వరంపై సిఎం రేవంత్ మాట మార్చారని మండిపడ్డారు. లక్షకోట్ల స్కామా? రూ.9 వేల కోట్ల స్కామా క్లారిటీ ఇవ్వాలని సూచించారు. మాజీ మంత్రి హరీష్ రావు ఢిల్లీపై టూర్ పై ఒక్కొ విధంగా మాట్లాడుతున్నారని అన్నారు. తేజస్వీ సూర్య తప్పుగా మాట్లాడలేదని, ఏం మాట్లాడారో క్లారిటీ ఇచ్చారని తెలియజేశారు. తేజస్వీసూర్య వ్యాఖ్యలను వక్రికరించారని ధ్వజమెత్తారు. కేంద్రానికి రేవంత్ రాసిన లేఖలో ఏముంది? అని బండి సంజయ్ ప్రశ్నించారు.   

మన తెలంగాణ 21 Apr 2026 11:07 am

NTR and Neel: The New Date Arrives

Young Tiger NTR is working with KGF fame Prashanth Neel for a high voltage action entertainer. The film is titled Dragon and the announcement arrives soon. The film was initially planned for a June 2026 release but the delay in the shoot has pushed the schedules. The makers today announced that Dragon releases in theatres […] The post NTR and Neel: The New Date Arrives appeared first on Telugu360 .

తెలుగు 360 21 Apr 2026 11:06 am

సింగపూర్ కు చేరుకున్న మంత్రుల బృందం

సింగపూర్ చేరుకున్న మంత్రుల బృందానికి ఘన స్వాగతం లభించింది

తెలుగు పోస్ట్ 21 Apr 2026 11:04 am

America - Iran - Talks అమెరికా - ఇరాన్ చర్చలకు బ్రేక్‌..రేపటితో కాల్పుల విరమణ గడువు?

అమెరికా - ఇరాన్ ల మధ్య చర్చలు జరిగే అవకాశం కనిపించడం లేదు

తెలుగు పోస్ట్ 21 Apr 2026 10:53 am

సుధా నగర్‌లో మజ్జిగ పంపిణీ.

మల్కాజిగిరి ఏప్రిల్ 21(జనంసాక్షి) మౌలాలి సర్కిల్ పరిధిలోని సుధా నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రం వద్ద సోమవారం అక్షయ తృతీయ పురస్కరించుకుని మజ్జిగ …

జనం సాక్షి 21 Apr 2026 10:44 am

వాళ్లు తెలంగాణపై విషం చిమ్ముతున్నారు... చంద్రబాబు స్పందించాలి: పొన్నం

హైదరాబాద్: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సుదీర్ఘకాలం రాష్ట్రాన్ని పాలించారని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. తెలంగాణ ప్రజల ఆర్తి, ఆకాంక్ష బాబుకు తెలియంది కాదని, 1948లో నిజాం పాలన నుంచి విముక్తి పొందిన నాటి హైదరాబాద్ రాష్ట్రాన్ని బలవంతంగా విశాలాంధ్రలో విలీనం చేశారని, 1956 నుంచి జరుగుతున్న పరిణామాలు, అభివృద్దిలో వివక్ష, ఇక్కడి ప్రాంత ప్రజలు ఎదుర్కొన్న అన్యాయాలు, ముల్కీ-నాన్ ముల్కీ ఆందోళనలు, తొలి-మలి దశ ప్రత్యేక ఉద్యమాలు, వందలాది మంది అమర వీరుల ప్రాణత్యాగాలు ప్రపంచానికి తెలిసిన విషయమేనని పొన్నం చెప్పారు. నీళ్లు, నిధులు, నియమకాల్లో జరుగుతున్న అన్యాయాన్ని సరిదిద్దాలని 2000 తొలి దశకమంతా జరిగిన పోరాటాలకు, ఉద్యమాలకు బాబు ప్రత్యక్ష సాక్షి అని, చుక్క రక్తం నేల చిందొద్దు అన్న నినాదం, నిబద్దతతో తాము అన్ని అణచివేతల్ని ఎదుర్కొని, కష్ట నష్టాల్ని తట్టుకొని, బాట తప్పకుండా గాంధేయ మార్గంలో శాంతియుత పోరాటాలు చేశామన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు పొన్నం ప్రభాకర్ బహిరంగ లేఖ రాశారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుకు 75వ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. సమకాలీన రాజకీయాల్లో ఎంతో సీనియర్, అనుభవజ్ఞులు అయిన బాబుకు హృదయపూర్వక నమస్సులతో కొన్ని విషయాలు దృష్టికి తీసుకురావడం ఎంతో అవసరం అని భావించి చొరవతో తెలంగాణ ఉద్యమకారుడిగా, మాజీ పార్లమెంట్ సభ్యుడిగా ఈ లేఖ రాస్తున్నానని స్పష్టం చేశారు. 2009 తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ ఎంపిల కన్వీనర్‌గా తాను తెలంగాణ అంశాన్ని ఎన్నో స్థానిక, జాతీయ వేదికల మీద ప్రస్తావించడం చంద్రబాబు తెలిసిందేనని, ఆనాడు ‘రాష్ట్రాలుగా విడిపోదాం, తెలుగువారిగా కలుసుందాం’ అనుకున్నాం. దశాబ్దాల ప్రజల ఆకాంక్షల మేరకు కాంగ్రెస్ అగ్రనేత, తల్లి సోనియా గాంధీ  సారథ్యంలో ప్రధాని మన్మోహన్ సింగ్ నాయకత్వంలో 2014లో రాజ్యాంగబద్దంగా, పార్లమెంట్ వేదిక మీద అందరి ఆమోదంతో రాష్ట్రం విడిపోయిందని గుర్తు చేశారు. ఇందులో ప్రతి చర్య చట్టబద్దం, రాజ్యాంగబద్దం. లోకసభ, రాజ్యసభ బిల్లు ఆమోదం పొంది రాష్ట్రపతి ఆమోదం తో గెజిట్ విడుదల చేసిందని, ఇలా అన్ని పక్షాల ఆమోదంతో తెలంగాణ,`ఆంధ్రప్రదేశ్ ఏర్పడి, ఎవరి రాష్ట్రం వాళ్లకి, ఎవరి దారి వారిది అయి పుష్కర కాలం దాటిందని, దేశంలోని మిగతా అన్ని రాష్ట్రాల మాదిరిగానే రెండు తెలుగు రాష్ట్రాలు తమదైన మార్గంలో ప్రగతిపథంలో సాగుతున్నాయని, రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు అన్నదమ్ముల వలె ఐక్యంగా కలిసి ఉంటున్నామని. తెలంగాణ వారు ఆంధ్రకి.. ఆంధ్రవారు తెలంగాణకి నిత్యం ఎలాంటి అభద్రతా భావం లేకుండా వివిధ పనుల నిమిత్తం వెళ్తున్నారని పొన్నం తెలియజేశారు. ఇరు రాష్ట్రాల మధ్య పెళ్లి సంబంధాలు కూడా జరుగుతున్నాయని, తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ ఇరు రాష్ట్రాలు పోటీపడి అభివృద్ధి చెందుతున్నాయని, దేశంలోనే ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్నాయని, తెలుగువారమంతా సహృదయంతో, పరస్పరం మంచి కోరుకుంటే రెండు రాష్ట్రాలు తక్కువ కాలంలోనే దేశంలో అగ్రగామి రాష్ట్రాలుగా అభివృద్ది చెందుతున్నాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇదే మనందరికీ కావాల్సిందని, ఇప్పుడు రాష్ట్ర విభజనపై వివాదస్పదంగా మాట్లాడటం, అనుచిత వ్యాఖ్యలు చేయడం, అనవసరంగా ద్వేషాలు రగల్చడం ఎవరికీ మంచిది కాదు అని, ఇది బాబుకు తెలియని విషయం కాదన్నారు.  భాగస్వామ్య పక్షాలైన భారతీయ జనతా పార్టీ నాయకులొక‌వైపు, జనసేన అధినేత మరోవైపు అక్కడక్కడ మీ పార్టీ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలు సముచితంగా లేవని, రాష్ట్ర విభజన ఏదో అనుచితంగా జరిగినట్టు, అసమంజసంగా తెలంగాణ ఏర్పడ్డట్టు చేస్తున్న అసందర్భపు వ్యాఖ్యలు తెలుగువారి మధ్య అనవసరమైన స్పర్థలు, వైషమ్యాలు, ద్వేషాలు రగిలించేవిగా ఉన్నాయని హెచ్చరించారు. ఇతరులకు లేని అపోహలు కలిగిస్తున్నాయని, మనసు కలత చెందుతోందని, ఇది ఎవరికీ మంచిది కాదు అని, ఎపిలో సంకీర్ణ ప్రభుత్వాన్ని నడుపుతున్న కూటమి పెద్దగా మీరు చొరవ తీసుకొని మీ భాగస్వామ్య పక్షాలైన బిజెపి, జనసేన నాయకులకు చెప్పాలని, భారత్ - పాకిస్తాన్ విభజనలా ఆంధ్ర-తెలంగాణ రాష్ట్రాలను విడగొట్టారని, బిజెపి ఎంపి తేజస్వి సూర్య పార్లమెంట్ ప్రత్యేక భేటీ వేదికగా చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు పై విషం చిమ్మే విధంగా ఉన్నాయని మండిపడ్డారు. ఆంధ్ర ప్రగతికి తెలంగాణ దిష్టి తగిలిందంటూ బాబు భాగస్వామి ఎపి ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు తెలంగాణ మనోభావాల్ని కలతకు గురిచేశాయన్నారు. ఇవి తెలుగు వారి మధ్య వైషమ్యాలు పుట్టించేవే అని, అలా మాట్లాడటం తప్పని మీ మంత్రివర్గ సహచరునికి చెప్పాలన్నారు. ఇవన్నిటికీ మూలం బిజెపి సీనియర్ నాయకుడు, దేశ ప్రధాని నరేంద్ర మోదీ చేసిన అనుచిత వ్యాఖ్యలే అనుకుంటాన్నానని, రాష్ట్ర విభజన ద్వారా తల్లి-బిడ్డను విడగొట్టారని ఒకమారు, బిడ్డను సంరక్షించడానికి తల్లిని చంపారని, మరొకమారు ఆయన అనుచితంగా మాట్లాడారన్నారు. ఒక ఓటు రెండు రాష్ట్రాల’ని 1997లోనే తీర్మానం చేసిన పార్టీ బిజెపి అని బహుషా ప్రధాని మోదీకి తెలియదేమో అని పొన్నం చురకలంటించారు. చంద్రబాబు నాయుడు రాజకీయాల్లో ఆయనకన్న సీనియర్ కనుక కూటమి భాగస్వామిగా ప్రధాని నరేంద్ర మోదీకి చెప్పాలని నిలదీశారు. మరే పార్లమెంటు సభ్యుడూ రాష్ట్ర విభజనపై అనుచిత, అసందర్భ, అన్యాయపు మాటలు మాట్లాడకుండా కట్టడి చేయాలని బిజెపి ఎంపి తేజస్వి సూర్య రాష్ట్ర విభజనపై మాట్లాడిన మాటలు లోక్ సభ రికార్డులనుండి తొలగించేలా లోక్‌సభ స్పీకర్‌కు మీరు లేఖ రాయాలని చంద్రబాబును కోరారు.  రాష్ట్ర విభజనను భారత్ - పాకిస్తాన్ తో ఆంధ్రప్రదేశ్ - తెలంగాణ ను పోల్చడం ఇది రెండు రాష్ట్రాల మధ్య విద్వేషాలు రగిల్చడమేనని, తేజస్వి సూర్య చెప్తున్నట్లు భారత్ పాకిస్థాన్ అంటే రెండు రాష్ట్రాల్లో భారత్ ఎవరు...? పాకిస్తాన్ ఎవరు..? రెండు దేశాల మధ్య ఉన్నట్టు రెండు రాష్ట్రాల మధ్య ఏమైనా బార్డర్ సమస్య ఉందా? అని నిలదీశారు. రెండు రాష్ట్రాలుగా ఉన్నా తెలుగువారం అందరం ఐక్యంగా, సామరస్యంతో, పరస్పర సహకారంతో అభివృద్ది పథంలో సాగటం నేటి తక్షణ అవసరం ఉందన్నారు.  ఎపి సిఎం చంద్రబాబు సంపూర్ణ సహకారం కావాలని, సహృదయంతో తన వినతిని అర్థం చేసుకుంటారని, దీనికి తగు విధంగా స్పందిస్తారని ఆశిస్తున్నాననని పొన్నం చెప్పారు. 

మన తెలంగాణ 21 Apr 2026 10:43 am

రాష్ట్ర విభజనపై అనుచిత వ్యాఖ్యలు చేయడం ఎవరికీ మంచిది కాదు: పొన్నం

హైదరాబాద్: రాష్ట్ర విభజన అనుచితంగా జరిగినట్లు చేసే వ్యాఖ్యలు ద్వేషాలు రగిలించేలా ఉన్నాయని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. అ సందర్భ వ్యాఖ్యలు తెలుగువారి మధ్య వైషమ్యాలు రగిలించేలా ఉన్నాయని అన్నారు. ఎపి సిఎం చంద్రబాబుకు నాయుడు పొన్నం ప్రభాకర్ బహిరంగ లేఖ రాశారు. రాష్ట్ర విభజనపై అనుచిత వ్యాఖ్యలు చేయడం ఎవరికీ మంచిది కాదని, బిజెపి, టిడిపి నేతలు, జనసేన అధినేత వ్యాఖ్యలు సముచితంగా లేవని విమర్శించారు. మరే ఎంపి రాష్ట్ర విభజనపై అనుచిత వ్యాఖ్యలు చేయకుండా కట్టడి చేయాలని పొన్నం సూచించారు. విభజనపై ఎంపి తేజస్వి సూర్య వ్యాఖ్యల విషయమై స్పీకర్ గడ్డం ప్రసాద్ కు లేఖ రాయలని, తేజస్విసూర్య వ్యాఖ్యలను లోక్ సభ రికార్డు నుంచి తొలగించేలా స్పీకర్ కు లేఖ రాయాలని అన్నారు. రెండు రాష్ట్రాలు పరస్పర సహకారంతో అభివృద్ధి పథంలో సాగడం తక్షణ అవసరం అని తన వినతిని అర్థం చేసుకుని తగిన విధంగా స్పందిస్తారని ఆశిస్తున్నానని పొన్నం ప్రభాకర్ తెలియజేశారు. 

మన తెలంగాణ 21 Apr 2026 10:27 am

Summer Effect : ఉక్కపోత.. ఉష్ణోగ్రత... మాడిపోతామేమో మామా

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.

తెలుగు పోస్ట్ 21 Apr 2026 10:09 am

అనుభవాలే కెరీర్‌ను తీర్చిదిద్దాయి- కంగనా రనౌత్

అవకాశాలు రాకపోతేనే ఎక్కువ నేర్చుకుంటాం హైదరాబాద్: అవకాశాలు రాకపోతేనే ఎక్కువగా నేర్చుకుంటామని, అనుభవాలే తన కెరీర్‌ను తీర్చిదిద్దాయని అంటోంది బాలీవుడ్ కథానాయిక కంగనా రనౌత్. వైవిధ్యభరితమైన పాత్రలు, కథలతో సినీప్రియుల్ని ఆకట్టుకుంటుంది. గతేడాది ‘ఎమర్జెన్సీ’ చిత్రంతో ప్రేక్షకుల్ని అలరించింది. ప్రస్తుతం ‘భారత్ భాగ్య విధాత’ అనే సినిమా చిత్రీకరణలో బిజీగా గడుపుతోందీ తార. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కంగన సినీ రంగంలో తన తొలి రోజుల్ని గుర్తుచేసుకుంటూ అభిమానులతో కొన్ని ఆసక్తికర విషయాల్ని పంచుకుంది. ‘ముంబైలో […] The post అనుభవాలే కెరీర్‌ను తీర్చిదిద్దాయి- కంగనా రనౌత్ appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 21 Apr 2026 10:06 am

Andhra Pradesh : డ్వాక్రా మహిళలకు చంద్రబాబు సర్కార్ గుడ్ న్యూస్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని డ్వాక్రా మహిళా సంఘాలకు చంద్రబాబు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది

తెలుగు పోస్ట్ 21 Apr 2026 10:05 am

తహసీల్దార్ ఆకస్మిక తనిఖీ

తహసీల్దార్ ఆకస్మిక తనిఖీ కడెం, ఆంధ్రప్రభ : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన

ప్రభ న్యూస్ 21 Apr 2026 10:03 am

మోదీయే మహిళా బిల్లును చంపేశారు

డీలిమిటేషన్ బిల్లును మాత్రమే మేం వ్యతిరేకించాం: ఖడ్గే కూచ్ బిహార్(పశ్చిమబెంగాల్): పునర్విభజన బిల్లునే విపక్షం వ్యతిరేకించిందని, ప్రధాని నరేంద్ర మోదీ మాత్రం మహిళా రిజర్వేషన్ బిల్లును చంపేశారని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖడ్గే ఆరోపించారు. ఇటీవల లోక్‌సభలో ప్రవేశపెట్టిన బిల్లుల్ని వ్యతిరేకించడం ద్వారా విపక్షం ‘భ్రూణహత్య’కు పాల్పడిందని ప్రధాని ఆరోపించడాన్ని ఆయన ఖండించారు. మహిళా కోటాను తాము వ్యతిరేకించలేదని, విపక్షాల పోరాటమంతా డీలిమిటేషన్ బిల్లుపైనే అని స్పష్టంచేశారు. పశ్చిమబెంగాల్‌లోని కూచ్ బిహార్‌లో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో […] The post మోదీయే మహిళా బిల్లును చంపేశారు appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 21 Apr 2026 9:54 am

అంగన్వాడీ కేంద్రాల్లో పోషణ పక్వాడ కార్యక్రమం..

అంగన్వాడీ కేంద్రాల్లో పోషణ పక్వాడ కార్యక్రమం.. హుజూర్ నగర్, ఆంధ్రప్రభ : హుజూర్

ప్రభ న్యూస్ 21 Apr 2026 9:53 am

ఉపాధి హామీ పనుల్లో కొత్త నిబంధనలివే.. మే 1 నుంచి అమలు

ఉపాధి హామీ పథకంలో కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది మే 1వతేదీ నుంచి కొత్త నిబంధనలను తీసుకురానుంది

తెలుగు పోస్ట్ 21 Apr 2026 9:52 am

నేడు రెండో రోజు చంద్రబాబు ఎన్నికల ప్రచారం

తమిళనాడులో రెండో రోజు ఏపీ ముఖ్మమంత్రి చంద్రబాబు ఎన్నికల ప్రచారం చేపట్టనున్నారు

తెలుగు పోస్ట్ 21 Apr 2026 9:44 am

Lemon Prices : పెరిగిన నిమ్మధరలు

తెలుగు రాష్ట్రాల్లో నిమ్మకాయలు ధరలు ఒక్కసారిగా పైకి ఎగబాకాయి

తెలుగు పోస్ట్ 21 Apr 2026 9:36 am

Tollywood has High Hopes on May 2026

Half of the summer season has come to an end and we are into the third week of April. Not a single Telugu release impressed the audience in the recent weeks. All the new releases from March to the mid of April under performed. The exhibition is in a struggling phase. The scorching heat and […] The post Tollywood has High Hopes on May 2026 appeared first on Telugu360 .

తెలుగు 360 21 Apr 2026 9:36 am

TGRTC : నేటి అర్థరాత్రి నుంచి నిలిచిపోనున్న ఆర్టీసీ బస్సులు.. చర్చలు సఫలమయితే?

ఆర్టీసీ కార్మికులు రేపటి నుంచి సమ్మెకు దిగనున్నారు

తెలుగు పోస్ట్ 21 Apr 2026 9:30 am

టీఎఫ్‌డీఏ కోసం 30 కోట్లతో పది సినిమాలు నిర్మిస్తున్న చదలవాడ

ప్రముఖ నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు తెలుగు ఫిల్మ్ డైరెక్టర్స్ అసోసియేషన్ (టిఎఫ్‌డిఎ) ఆధ్వర్యంలో ముప్పై కోట్ల బడ్జెట్‌తో పది సినిమాల్ని నిర్మించనున్నారు. ఈ మేరకు టీఎఫ్‌డీఏ సోమవారం నాడు మీడియా సమావేశాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి చదలవాడ శ్రీనివాసరావు హాజరయ్యారు. ఈ సమావేశంలో అసోసియేషన్ అధ్యక్షులు వి.ఎన్. ఆదిత్య, కార్యదర్శి సాయి రాజేష్, ఉపాధ్యక్షులు సముద్ర, ప్రముఖ దర్శకులు నవీన్ మేడారం, అజయ్ కుమార్, ప్రసన్న కుమార్ తదితరలు హాజరై ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో వి.ఎన్. ఆదిత్య మాట్లాడుతూ “చదలవాడ శ్రీనివాసరావు వారి బ్యానర్ మీద ముప్పై కోట్లతో పది సినిమాల్ని నిర్మిస్తున్నారు. దీని ద్వారా పది మంది దర్శకుల కంటే.. వంద, నూట యాభై మంది అసిస్టెంట్ దర్శకులకు అవకాశం ఇచ్చినట్టు అవుతుంది. అయితే ఈ సినిమాల కోసం ఓ కమిటీని ఏర్పాటు చేస్తున్నాం. ఆ కమిటీలో సీనియర్ దర్శకులు అజయ్ కుమార్, ప్రసన్న కుమార్ వంటి వారు కీలకంగా వ్యవహరిస్తారు” అని అన్నారు. చదలవాడ శ్రీనివాసరావు మాట్లాడుతూ “ఇప్పుడు సినిమా పరిశ్రమలో అన్నీ పెరిగాయి.. థియేటర్లు మాత్రం తగ్గుతున్నాయి. సత్తా ఉన్న నిర్మాతలు, దర్శకులకి కూడా తక్కువ అవకాశాలు వస్తున్నాయి. అందుకే నేను దర్శకులకు అండగా ఉండాలని నిర్ణయించుకున్నాను. మంచి విలువలు, మంచి కథలు, కమర్షియల్ అంశాలుండే గొప్ప సినిమాల్ని తీయాలని కోరుకుంటున్నాను. క్వాలిటీ సినిమాలు తీయాలి.. క్రమశిక్షణతో కచ్చితంగా ఉదయం ఏడు గంటలకు షాట్ తీయాలి. మంచి సినిమాలు తీసి.. వాటి ద్వారా హీరోలు, ఆర్టిస్టులు, దర్శకులు ఇండస్ట్రీలో నిలబడితే నాకు అదే చాలు’ అని తెలిపారు.

మన తెలంగాణ 21 Apr 2026 9:30 am

ఉద్యోగుల గురించి ప్రశ్నించినందుకే నన్ను జాబ్ నుంచి తొలగించారు: వెంకట్రామిరెడ్డి

అమరావతి: తాను తప్పు చేసినట్టు ఎలాంటి ఆధారాలు లేవని, ఉద్యోగుల కోసం నిలదీస్తున్నందుకే తనపై కక్ష కట్టారని సచివాలయ ఉద్యోగుల సంఘం మాజీ అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి తెలిపారు. 22 నెలలుగా ఉద్యోగుల సమస్యలపై ప్రశ్నిస్తుండడంతో తనను ఉద్యోగం నుంచి తొలగించారని  ఆరోపణలు చేశారు. సచివాలయ ఉద్యోగుల సంఘం మాజీ అధ్యక్షుడు కాకర్ల వెంకట్రామిరెడ్డిని డిస్మిస్ చేస్తూ ఎపి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఎపిలోచంద్రబాబు ప్రభుత్వం ఏర్పడిన వెంటనే తనని సస్పెండ్ చేశారని వివరించారు. న్యాయ పోరాటం చేసి తన ఉద్యోగం దక్కించుకుంటానని, చంద్రబాబు ప్రభుత్వం ఉద్యోగులకు 9 హామీలు ఇచ్చి మోసం చేసిందని, ప్రభుత్వం ఉద్యోగులకు చేస్తున్న ద్రోహంపై నిలదీస్తూనే ఉంటానని స్పష్టం చేశారు. ఇప్పటివరకు పి ఆర్ సి లేదు, ఐఆర్ ఇవ్వలేదని, ఇప్పటివరకు నాలుగు డిఎలు ఇవ్వలేదని, సిపి ఎస్ ఉద్యోగుల సమస్య పరిష్కరించలేదని వెంకట్రామిరెడ్డి ధ్వజమెత్తారు. ఉద్యోగులకు సకాలంలో కూడా జీతాలు ఇవ్వడం లేదని, ఇవన్నీ అడిగినందుకు తనని భయపెట్టాలని డిస్మిస్ చేశారని దుయ్యబట్టారు. ప్రభుత్వం ఉద్యోగులకు మేలు చేయడం లేదని‌ ప్రశ్నిస్తున్నందుకే తనని ఉద్యోగం నుంచి తొలగించారన్నారు.  మూడు లక్షల మంది అభ్యర్థులతో‌ పోటీ‌పడి ఉద్యోగం సంపాదించానని, ఎవరు ఉత్తగానే ఉద్యోగం ఇవ్వలేదన్నారు. తనపై వచ్చిన ఆరోపణలకు ఒక్క ఆధారం లేదని, తాను ఎన్నికల ప్రచారం చేసినట్లుగా ఏఒక్క ఆర్టీసీ డిపో మేనేజర్ రిపోర్ట్ ఇవ్వలేదని, ప్రశ్నించే ఉద్యోగులను బెదిరించేందుకే‌ తనపై చర్యలు తీసుకున్నారని, తాను భయపడనని, న్యాయ పోరాటం చేస్తానని వెంకట్రామిరెడ్డి స్పష్టం చేశారు. గతంలో వెంకట్రామిరెడ్డి సచివాలయ ఉద్యోగుల సంఘం మాజీ అధ్యక్షుడిగా పనిచేశారు. ప్రస్తుతం ఆయన సచివాలయంలో అసిస్టెంట్ సెక్రటరీగా పని చేస్తున్నాడు. 

మన తెలంగాణ 21 Apr 2026 9:29 am

విస్తృతంగా హనుమాన్ మాలధారణ

విస్తృతంగా హనుమాన్ మాలధారణ పరకాల, ఆంధ్రప్రభ : పరకాల మండలం మల్లక్క పేట

ప్రభ న్యూస్ 21 Apr 2026 9:25 am

విజయ్ దేవరకొండ చిత్రం ప్రారంభం

ఇండియన్ సినిమాను గ్లోబల్ స్థాయికి తీసుకెళ్లేందుకు తనదైన ముందడుగు వేశారు హీరో విజయ్ దేవరకొండ. హాయ్ నాన్న ఫేమ్ డైరెక్టర్ శౌర్యువ్ తో విజయ్ దేవరకొండ భారీ గ్లోబల్ ప్రాజెక్ట్ చేస్తున్నారు. వైరా బ్యానర్ నిర్మిస్తున్న ఈ ప్రతిష్టాత్మక సినిమా హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి నేచురల్ స్టార్ నాని క్లాప్ ఇచ్చా రు. ఈ సినిమాకు హౌస్ ఆఫ్ ది డ్రాగన్, ఫాల్ ఔట్ వంటి హాలీవుడ్ చిత్రాలకు పనిచేసిన అలెజాండ్రో మార్టినెజ్ డైరెక్టర్ ఆఫ్ ఫొటోగ్రఫీగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. పలు సూపర్ హిట్  చిత్రాల కంపోజర్ హేషమ్ అబ్దుల్ వాహాబ్ మ్యూజిక్ అందిస్తున్నారు. మైథాలజికల్ యూనివర్స్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందనున్న ఈ సినిమా ఒక కొత్త ప్రపంచాన్ని ప్రేక్షకులకు చూపించనుంది.

మన తెలంగాణ 21 Apr 2026 9:16 am

డిసీసీ నూతన బ్రాంచ్ ప్రారంభం

డిసీసీ నూతన బ్రాంచ్ ప్రారంభం హసన్ పర్తి, ఆంధ్రప్రభ : గ్రామీణ ప్రాంతాలలో

ప్రభ న్యూస్ 21 Apr 2026 9:15 am

Gold Prices Today : గుడ్ న్యూస్.. కొనుగోలు దారులూ..కొనేసేయండిక

ఈరోజు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. వెండి ధరల్లో తగ్గుదల కనిపించింది

తెలుగు పోస్ట్ 21 Apr 2026 9:13 am

శ్మశాన వాటికలో లైట్లు ఏర్పాటు చేయాలి

శ్మశాన వాటికలో లైట్లు ఏర్పాటు చేయాలి ఆలేరు, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి

ప్రభ న్యూస్ 21 Apr 2026 9:03 am

IPL 2026 : నేడు సమఉజ్జీల సమరం

సన్ రైజర్స్ హైదరాబాద్ తో ఢిల్లీ కాపిటల్స్ తలపడుతుంది

తెలుగు పోస్ట్ 21 Apr 2026 8:57 am

Tirumala : తిరుమలకు వస్తున్నారా.. వేసవి రద్దీ మొదలయింది

తిరుమలలో భక్తుల రద్దీ నేడు కూడా కొనసాగుతుంది

తెలుగు పోస్ట్ 21 Apr 2026 8:49 am

యాపిల్ సీఈఓగా జాన్ టర్నెస్

కాలిఫోర్నియా: టెక్ దిగ్గజం యాపిల్ తన నాయకత్వంలో భారీ మార్పులకు శ్రీకారం చుట్టింది. 15 ఏళ్లుగా కంపెనీకి సీఈఓగా సేవలు అందించిన టిమ్ కుక్ ఆ పదవి నుంచి వైదొలగనున్నారు. హార్డ్‌వేర్ ఇంజినీరింగ్ విభాగం సీనియర్ వైస్ ప్రెసిడెంట్‌గా పనిచేస్తున్న ‘జాన్ టర్నెd’tకు కొత్త సీఈఓగా పగ్గాలు అప్పగించింది. సెప్టెంబర్ 1వ తేదీన ఆయన ఈ పదవిని చేపడతారు.ఇక ఇప్పటివరకు సీఈఓ స్థానంలో ఉన్న టిమ్ కంపెనీ ఎగ్జిక్యూటీవ్ ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టనున్నారు. సీఈఓగా కుక్ 2011లో […] The post యాపిల్ సీఈఓగా జాన్ టర్నెస్ appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 21 Apr 2026 8:39 am

Zodiac Signs : ఈ రాశి వారికి నేడు అనూహ్యంగా లాభం వస్తుందా?

భారత దేశంలో జాతకాలను విశ్వసిస్తారు

తెలుగు పోస్ట్ 21 Apr 2026 8:37 am

ప్రకాశ్ రాజ్‌పై కరాటే కళ్యాణి ఫిర్యాదు

హైదరాబాద్: ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్ శ్రీరాముడిని, హిందువుల మనోభావాలు దెబ్బతిసే విధంగా మాట్లాడారని సినీ నటి కరాటే కల్యాణి పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. హిందూ ధర్మాన్ని కించపరిచారని ఫిర్యాదులో తెలిపారు. ఫిర్యాదు స్వీకరించామని దీనిపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని పోలీసులు వివరించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. రామాయణం, హిందువుల జోలికి వస్తే ఊరుకోమని మెచ్చరించారు. ప్రకాశ్ రాజ్ నటించిన సినిమాలో భవిష్యత్‌లో ఎలా ఆడుతాయో చూస్తామని ఘాటుగా విమర్శించారు. సెలబ్రిటీలు హిందూ దేవుళ్లను లక్షంగా చేసుకొని మాట్లాడటం ఫ్యాషన్‌గా మారిందని చురకలంటించారు. ప్రకాశ్ రాజ్ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. ప్రకాశ్ రాజ్‌పై హిందు సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నాయి. 

మన తెలంగాణ 21 Apr 2026 8:35 am

నేడు ప్రభుత్వ ఉద్యోగులతో మోదీ

ప్రధాని నరేంద్ర మోదీ నేడు ప్రభుత్వ ఉద్యోగులతో సమావేశం కానున్నారు

తెలుగు పోస్ట్ 21 Apr 2026 8:25 am

పవన్ ఆరోగ్యం మెరుగుపడాలని నేడు మృత్యుంజయ హోమం

మోపిదేవిలో నేడు జనసేన నేతలు మృత్యుంజయ హోమం నిర్వహిస్తున్నారు

తెలుగు పోస్ట్ 21 Apr 2026 8:18 am

Akkinenis and their Best Sankranthi Bet

Akkineni Nagarjuna has delivered several memorable films for Sankranthi. Soggade Chinni Nayana stands as the best one and is the highest grosser in the career of Nagarjuna. Kalyan Krishna Kurasala made his directorial debut with this family entertainer packed with a village drama. Nagarjuna has locked Kalyan Krishna once again. Nagarjuna will reprise the role […] The post Akkinenis and their Best Sankranthi Bet appeared first on Telugu360 .

తెలుగు 360 21 Apr 2026 8:15 am