భారత జట్టులో వారిద్దరితో జాగ్రత్తగా ఉండాలి: షాన్ పొలాక్
టి-20 ప్రపంచకప్లో అజేయంగా గ్రూప్ దశను ముగించుకున్న భారత్.. సూపర్-8లో తొలి మ్యాచ్లో దక్షిణాఫ్రికాతో తలపడనుంది. రెండు బలమైన జట్ల మధ్య జరిగే మ్యాచ్ ఇది కావడంతో దీనిపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో సౌతాఫ్రికా మాజీ క్రికెటర్ షాన్ పొలాక్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరు జట్లలో అద్భుతమైన ఆటగాళ్లు ఉన్నారని అన్న ఆయన.. భారత జట్టులో మాత్రం ఇద్దరిని గేమ్ ఛేంజర్స్గా అభివర్ణించారు. ‘‘భారత్, దక్షిణాఫ్రికా జట్లలో అద్భుతమైన ఆటగాళ్లు ఉన్నారు. క్వింటన్ డికాక్, అభిషేక్ శర్మతో పోటీ పడగలడు. అలాగే మార్క్రమ్ అయితే ఎవరితోనైనా పోటీ పడగలడు. అయితే ఇరు జట్ల మధ్య లైనప్ను పరిశీలిస్తే.. ఉన్న తేడా జస్ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తిలే’’ అని పొలాక్ అన్నారు. ఆ ఇద్దరితో జాగ్రత్తగా ఉండాలని సౌతాఫ్రికా జట్టును హెచ్చరించారు. అయితే దక్షిణాఫ్రికా మెరుగ్గా లేదని తాను అనడం లేదు.. కానీ, ఫాస్ట్ బౌలర్ బుమ్రా అసాధారణ ఆటగాడు అని పొలాక్ ప్రశంసించారు. ‘‘పవర్ప్లేలో కొత్త బంతితో అద్భుతమైన బౌలింగ్ చేయగలిగే సత్తా బుమ్రాలో ఉంది. ఇన్నింగ్స్ మధ్యలోనూ అతడు బంతులు సంధించగలడు. ముఖ్యంగా డెత్ ఓవర్లలో అతడి బౌలింగ్ అసాధారణమైంది.. ఇక వరుణ్ చక్రవర్తి మిడిల్ ఓవర్లలో బౌలింగ్ చక్కగా వేయగలడు. క్రీజ్లో ఏ చేతివాటం బ్యాటర్ ఉన్నా.. దానితో సంబంధం లేకుండా అతడు బౌలింగ్ చేయగలడు. ఈ ఇద్దరి వల్లే టీం ఇండియా బౌలింగ్ కాస్త మెరుగ్గా ఉంది’’ అని పొలాక్ అభిప్రాయపడ్డారు.
జయశంకర్ జిల్లా కోర్టులో ఏసీబీ దాడి
ఆంధ్రప్రభ ప్రతినిధి, భూపాలపల్లి/ భూపాలపల్లి రూరల్ : జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని
Breaking |హోటల్ లో పేలుడు.. ముగ్గురికి తీవ్రగాయాలు Breaking |ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్
బీసీ విద్యార్థి సంఘం అధ్యక్షులుగా శ్రీనివాస్
వేంసూరు, ఆంధ్రప్రభ : జాతీయ బీసీ సంక్షేమ సంఘం సత్తుపల్లి నియోజకవర్గం విద్యార్థి
కడెం (నిర్మల్ జిల్లా), ఆంధ్రప్రభ : ఉట్నూర్ మండలంలోని సుధాగూడ గ్రామంలో గల
హిందూపురంలో సొంత ఇంటిని నిర్మించుకుంటున్న ఎమ్మెల్యే బాలకృష్ణ#News #TeluguNews #Hindupur #Nandamuri
పీడీ యాక్ట్ అమలు పరచాలని ఉత్తర్వులు జారీ..
మచిలీపట్నం, ఆంధ్రప్రభ ; నేరాన్నే ప్రవృత్తిగా కలిగి, ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్న
అప్పట్లో పాక్ని చూస్తే భారత్కు భయమేసేది: పాక్ మాజీ క్రికెటర్
ఐసిసి టి-20 ప్రపంచక్లో భాగంగా పాకిస్థాన్తో జరిగిన 61 పరుగుల తేడాతో భారత్ విజయం సాధించిన విషయం తెలిసిందే. 2007 నుంచి టి-20 ప్రపంచకప్లో 9 సార్లు భారత్, పాకిస్థాన్లు తలపడగా.. 8 మ్యాచుల్లో భారత్ గెలిచింది. కేవలం ఒకే ఒక మ్యాచ్లో పాక్ గెలిచింది. ఇప్పటివకూ భారత్.. పాక్పై ఆధిపత్యం కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ మాజీ క్రికెటర్ మహమ్మద్ అమిర్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుతం భారత జట్టు.. పాకిస్థాన్ని సీరియస్గా తీసుకోవడం లేదని అమిర్ అన్నాడు. ఒకప్పుడు పాకిస్థాన్ అంటే భారత్కు భయం ఉండేదని.. ఇప్పుడు లేదని పేర్కొన్నాడు. ‘‘90వ దశకంలోని భారత జట్టుకు, ప్రస్తుత జట్టుకు చాలా తేడా ఉంది. అప్పట్లో భారత జట్టుకు పాకిస్థాన్తో మ్యాచ్ ఓడిపోతామనే భయం ఉండేదని.. ఇప్పుడు భారత్ జట్టు పాకిస్థాన్ను అస్సలు సీరియస్గా తీసుకోవడం లేదు. పాక్ క్రికెటర్ల వికెట్లు తీసినా వాళ్లు సెలబ్రేట్ చేసుకోవడం లేదు. అలాగే పాక్పై విజయం సాధించిన భారత్ సంబరాలు చేసుకోవడం లేదు. చాలా సాధారణ విషయంగానే చూస్తున్నారు’’ అని మహమద్ అన్నాడు.
ప్రత్తిపాటి శ్రీధర్ కు సత్కారం…
భవానిపురం, ఆంధ్రప్రభ : రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో విజయవాడ వెస్ట్ నియోజకవర్గం నంబర్
మనిషి కంటే ఎఐకే ఎక్కువ తెలివితేటలు : రేవంత్
హైదరాబాద్: ఆలోచనలే మన జీవితాలను మార్చివేస్తాయని సిఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ప్రపంచంలోని టెక్నాలజీ దిగ్గజాలన్నీ ఈ సదస్సుకు వచ్చాయని అన్నారు. ఢిల్లీలో జరిగిన ఇండియా ఎఐ ఇంపాక్ట్ సమ్మిట్ లో సిఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగించారు. వ్యాక్సిన్లు, విమానాల వంటి ఆవిష్కరణలు ప్రపంచాన్ని మార్చాయని మనిషికి ఎన్నో పరిమితులు ఉండొచ్చు అని.. ఇప్పుడు మనిషి అత్యున్నత ఆవిష్కరణ అయిన ఎఐ ఫలితాలు మనం చూస్తున్నామని తెలియజేశారు. మనిషి కంటే ఎఐ ఎక్కువ తెలివితేటలు కలిగి ఉందని, ఎఐ శకం ఇప్పటికే మొదలైందని సిఎం పేర్కొన్నారు. గతంలో పారిశ్రామిక విప్లవం వచ్చిందని, ఇప్పుడు సాప్ట్ వేర్ విప్లవం నడుస్తోందని కొనియాడారు. భారతీయులు ఎక్కువగా సోషల్ మీడియా వాడతారని, ఎఐ రంగంలో భారత్ గ్లోబల్ లీడర్ గా ఎదగాలని ఆకాంక్షించారు. ఎఐ అభివృద్ధి కోసం ప్రత్యేకమైన వార్ రూమ్ ఏర్పాటు చేయాలని, ఎఐ వార్ రూమ్ కోసం హైదరాబాద్ ఎంతో అనువైన ప్రదేశం ఉందని తెలియజేశారు. ఎఐ రంగంలో ఎన్నో అవకాశాలు ఉన్నాయని, ఇండియా అందిపుచ్చుకోవాలని, ఎఐ స్టార్టప్స్ లను భారత్ ప్రోత్సహించాలని కోరారు. ప్రతి ఆరు నెలలకోసారి హైదరాబాద్ వంటి ప్రదేశంలో ఎఐ సదస్సులు జరగాలని, జిఎస్టి కౌన్సిల్ తరహాలో ఎఐ కౌన్సిల్ ను ఏర్పాటు చేయాలని ప్రధాని నరేంద్ర మోడీని కోరుతున్నానని, ఎఐ దుర్వినియోగాన్ని అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. హైదరాబాద్ వచ్చి ఎఐ రంగంలో పెట్టుబడి పెట్టాలని టెక్నాలజీ దిగ్గజాలను కోరుతున్నానని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
భవానిపురం, ఆంధ్రప్రభ ; పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే సుజనా చౌదరి కార్యాలయంలో సీఎం
zimbabwe|అదిరిపోతున్న అదర్ టీమ్స్
zimbabwe| అదిరిపోతున్న అదర్ టీమ్స్ zimbabwe| ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : క్రికెట్లో
బీజేపీకి క్రమేపీ పెరుగుతున్న ఆదరణ..
ఆలేరు, ఆంధ్రప్రభ : బీజేపీ పట్ల తెలంగాణ రాష్ట్రంలో క్రమంగా ఆదరణ పెరుగుతున్నదని
కాళ్లకు చెప్పులు... వేంకటేశ్వర స్వామి ఫొటో చేతిలో.... మండలిలో గందరగోళం
అమరావతి: ఎపి శాసన మండలిలో మరోసారి గందరగోళం నెలకొంది. మండలిలోకి దేవుడి ఫోటోలు తీసుకురావడంపై ఎన్ డిఎ కూటమి సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్లకార్డులు పట్టుకుని వైసిపి సభ్యులు సభలోకి రావడాన్ని టిడిపి సభ్యులు తప్పుబట్టారు. మండలి చైర్మన్ ఛాంబర్ వద్ద కూటమి నేతల నిరసన తెలిపారు. సభలో దేవుడి ఫొటోలు ప్రదర్శించడం, టేబుల్పై దేవుడి ఫొటోలు పడేసి వెళ్లడంపై కూటమి నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. దేవుడిని అవమానించడంతో మండలి చైర్మన్కు మంత్రి లోకేష్, కూటమి నేతలు ఫిర్యాదు చేశారు. సభలో ప్లకార్డులు ప్రదర్శించిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వైసిపి ఎమ్మెల్సీల తీరుపై మంత్రి పయ్యావుల కేశవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్లకార్డులో వేంకటేశ్వర స్వామి ఫొటో చేతులో పట్టుకొవడంతో పాటు చెప్పులు వేసుకొని ర్యాలీ చేస్తారా? అని పయ్యావుల వ్ ప్రశ్నించారు. హిందూత్వం పట్ల వైసిపి విధానమిది అని, వైసిపి అధినేత జగన్ ప్రజలకు ఏం చెబుతున్నారని నిలదీశారు. సభ వాయిదా వేయగానే వెంకన్న ఫొటోలనే విసిరివేసి వెళ్తారా? అని బిజెపి నేత సోము వీర్రాజు కూడా మండిపడ్డారు. జగన్ నుంచి వచ్చిన ఆదేశాల మేరకే వైసిపి సభ్యులు ఇలా ప్రవర్తించి ఉంటారని చురకలంటించారు.
Witness Tampering Will Cancel Bail: Supreme Court Warns Anantha Babu
The Supreme Court has passed significant directions in the high profile murder case of Subrahmanyam, the former driver of MLC Anantha Babu. Expressing serious dissatisfaction over the manner in which the investigation was conducted, the apex court ordered the Andhra Pradesh High Court to directly monitor the probe. The court suggested appointing a senior judicial […] The post Witness Tampering Will Cancel Bail: Supreme Court Warns Anantha Babu appeared first on Telugu360 .
వేంసూరు, ఆంధ్రప్రభ ; పశువుల పెంపకం రైతు కుటుంబాలకు అదనపు ఆదాయం అందిస్తుందని
Pawan Kalyan : గుడ్ న్యూస్... జెండా మోసిన వారు ఇక బేఫికర్
జనసేన అధినేత పవన్ కల్యాణ్ క్షేత్ర స్థాయిలో బలోపేతం చేయడానికి పార్టీ సభ్యత్వాలకు శ్రీకారం చుట్టారు
AP Legislative Council Uproar Over Use of Lord Venkateswara Images During Protest
Tensions flared in the Andhra Pradesh Legislative Council after YSR Congress Party members staged a protest holding photographs of Lord Venkateswara during a debate related to TTD ghee supply. The Chair had rejected the party’s adjournment motion seeking discussion on the issue, following which YSRCP members entered the Well of the House with placards and […] The post AP Legislative Council Uproar Over Use of Lord Venkateswara Images During Protest appeared first on Telugu360 .
పారిశుద్ధ్య పనులు చేపట్టి దోమల బెడద నివారిస్తాం..
ఊట్కూర్, ఆంధ్రప్రభ ; ఊట్కూర్ మండల కేంద్రంలోని 16 వార్డుల్లో పారిశుద్ధ్య పనులు
10వ తరగతి ఫలితాల్లో మెరుగైన ఫలితాలు సాధిస్తాం..
వికారాబాద్, ఆంధ్రప్రభ : నేనేదో వీడియో ఇవ్వండి పదవ తరగతి ఫలితాల్లో మరియని
పదవీ భాద్యతలు చేపట్టిన ఎంసీపల్లి నూతన పాలకవర్గం
పదవీ భాద్యతలు చేపట్టిన ఎంసీపల్లి నూతన పాలకవర్గం మూడు చింతలపల్లి, ఫిబ్రవరి 20
అతడి వల్లే మాకు ప్రపంచకప్ దూరమైంది: బిసిబి మాజీ జనరల్ సెక్రటరీ
టి-20 ప్రపంచకప్-2026 ప్రారంభానికి ముందు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు నానా రభస చేసిన విషయం తెలిసిందే. భారత్లో మేము క్రికెట్ ఆడబోమని.. మా వేదికలను మార్చాలని డిమాండ్ చేసింది. దీనికి పాకిస్థాన్ క్రికెట్ బోర్డు వత్తాసు పలికింది. చివరకు బంగ్లాదేశ్ టోర్నమెంట్ నుంచి తప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ జట్టు స్థానంలో స్కాట్లాండ్ టోర్నమెంట్లోకి వచ్చింది. అయితే బిసిబి మాజీ జనరల్ సెక్రటరీ సయ్యద్ అస్రాఫుల్ హక్ ఈ విషయంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. పిసిబి ఛైర్మన్ నఖ్వీ మాయమాటలకు బిసిబి చీఫ్ అమీనుల్ ఇస్లామ్ ప్రభావితులయ్యారని ఆయన అన్నారు. నఖ్వీ కారణంగానే తమ జట్టుకు ప్రపంచకప్ దూరమైందని పేర్కొన్నారు. ‘‘ఒక క్రికెట్ అడ్మినిస్ట్రేటర్గా నేను నిబద్ధత, నిజాయతీని విశ్వసిస్తాను. అమీనుల్ ఇస్లామ్ అమాయకుడు.. అతడు నఖ్వీ మాయమాటలు విని అతడి వలలో పడ్డాడు. నఖ్వీనే అమీనుల్ను ఈ విషయంలో బలవంతం చేశాడు. కానీ అతడి మాటలు విని మనం ఏం సాధించాం. ఆ సమయంలో మా ప్రభుత్వం భారత్కు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకుంది. అయితే అందుకు సరైన కారణాలు లేవు. అలాగే.. బంగ్లాదేశ్కు భారత క్రికెట్ నిర్వాహకుల మద్ధతు అవసరం. జగన్మోహన్ దాల్మియా ఉన్న సమయంలో మాకు గౌరవం.. గుర్తింపు ఉండేది. ఇప్పుడు కొంతమంది వ్యక్తులు.. మా ప్రభుత్వ చర్యల కారణంగా మేం నవ్వుల పాలయ్యాం’’ అని సయ్యద్ అస్రాఫుల్ హక్ అన్నారు.
Stab |సౌండ్ తగ్గించమన్నాడు… అంతే…
Stab |సౌండ్ తగ్గించమన్నాడు… అంతే… Stab |ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : పాపం
శివాజీ మహారాజ్ శౌర్యానికి ఘన నివాళి
పాయకాపురం, ఆంధ్రప్రభ ; ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా విజయవాడలో ఘనంగా
20thFebCartoon|ఆంధ్రప్రభలో నేటి కార్టూన్ ఔరా
20thFebCartoon| ఆంధ్రప్రభలో నేటి కార్టూన్ ఔరా 20thFebCartoon| ఏఐ – అందరి ఇష్టదైవంగా
నెమలి వేణుగోపాల స్వామి బ్రహ్మోత్సవాలకు శ్రీకారం
తిరువూరు, ఆంధ్రప్రభ ; గంపలగూడెం మండలం నెమలి గ్రామంలో నిర్వహించనున్న వేణుగోపాల స్వామి
సైబర్ నేరం నుంచి వృద్ధులను కాపాడిన సీఐ..
ఉయ్యూరు, ఆంధ్రప్రభ ; ఈ మధ్యకాలంలో రిటైర్డ్ అయిన వృద్ధులను లక్ష్యంగా చేసుకొని
దేవుడికి ఆఫర్ ఇచ్చిన గుర్తు తెలియని వ్యక్తి#telugupost #TeluguNews #TempleNews #jangareddygudem
Financial Relief for Gram Panchayats Across Andhra Pradesh
The Andhra Pradesh government has delivered much-needed relief to gram panchayats and elected sarpanches across the state. After months of financial strain and mounting unpaid bills, the government has taken a key decision that will allow village bodies to utilize pending funds under the 15th Finance Commission. This move is expected to benefit thousands of […] The post Financial Relief for Gram Panchayats Across Andhra Pradesh appeared first on Telugu360 .
దోమల నివారణకు చర్యలు తీసుకోండి
భీమ్గల్ టౌన్, ఆంధ్రప్రభ ; భీంగల్ మున్సిపల్ లోని వార్డుల్లో దోమల నివారణకు
మోత్కూర్, ఆంధ్రప్రభ ; మోత్కూర్ మున్సిపల్ వైస్ చైర్మన్ గా పల్లెర్ల వెంకన్న
గ్రహాంతర వాసుల సమాచారం బహిర్గతం చేస్తా: ట్రంప్
అంతుచిక్కని రహస్యంగా మారిన గ్రహాంతరవాసులపై ప్రపంచవ్యాప్తంగా మరోమారు చర్చ నడుస్తోంది. ఇటీవల అమెరికా ప్రభుత్వం వద్ద ఉన్న గ్రహాంతర వాసుల (Aliens) సమాచారాన్ని బహిర్గతం చేస్తామని ఆ దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (DONALD TRUMPH)) వెల్లడించారు. అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా (OBAMA).. ఏలియన్స్ ఉనికిపై వ్యాఖ్యలు సంచలనం సృష్ఠించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఫెడరల్ ఏజెన్సీలకు ట్రంప్ మార్గదర్శకాలు జారీ చేశారు.అనేక దశాబ్దాలుగా అమెరికన్లు కోరుతున్న విధంగా యూఎఫ్వో, గ్రహాంతర వాసులకు సంబంధించిన […] The post గ్రహాంతర వాసుల సమాచారం బహిర్గతం చేస్తా: ట్రంప్ appeared first on Visalaandhra .
dull|డల్నెస్కు బైబై..యాక్టివ్గా మారండిలా..
డల్నెస్కు బైబై..యాక్టివ్గా మారండిలా.. ఆంధ్రప్రభ, వెబ్ న్యూస్ : ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు
నిరంతర శ్రద్ధతో వార్డు అభివృద్ధి
ఆలేరు,ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మున్సిపల్ పరిధిలోని 11వ వార్డు
రేణుక ఎల్లమ్మ విగ్రహమూర్తుల ఊరేగింపు
ఎడపల్లి, ఆంధ్రప్రభ ; ఎడపల్లి మండలం కుర్నాపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీ
ఎస్ఎల్బీసీకి మళ్లీ ఊపిరి అచ్చంపేట, ఆంధ్రప్రభ : నాగర్కర్నూల్ జిల్లా, అచ్చంపేట మండలం
ఒవైసీ సోదరులపై ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన కామెంట్స్
ఒవైసీ సోదరులపై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన కామెంట్స్ చేశారు
నగర అభివృద్ధే మా ధ్యేయం.. మేయర్ గా బాధ్యతలు చేపట్టిన కూరగాయల ఉమారాణి..
పౌష్టికాహారం అందించడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం
ఊర్కొండ,ఆంధ్రప్రభ ; పౌష్టికాహారం అందించడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని మండల సర్పంచుల సంఘం
మాజీ మంత్రి జీవన్ రెడ్డికి అస్వస్థత
హైదరాబాద్: మాజీ మంత్రి జీవన్ రెడ్డి అస్వస్థతకు గురయ్యారు. వాంతులు, విరేచనాలు కారణంగా జీవన్ రెడ్డి అస్వస్థతకు లోనయ్యారు. చికిత్స నిమిత్తం ఆయనను హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ఫుడ్ పాయిజన్ తోనే ఆయన అస్వస్థతకు గురైనట్టు సమాచారం. ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది. మున్సిపల్ ఎన్నికల సందర్భంగా జీవన్ రెడ్డి తీవ్ర ఒత్తిడికి లోనయ్యారు. జగిత్యాలలో కాంగ్రెస్ పార్టీ గెలిచినందుకు సంబురపడాలో? బాధపడాలో? అర్థం కావడం లేదని వాపోయారు. మున్సిపల్ చైర్మన్ పదవి వలసవాదులకు ఇవ్వడంపై ఆయన తీవ్ర విమర్శలు చేసిన విషయం విధితమే. కాంగ్రెస్ లో పుట్టి పెరిగిన కార్యకర్తలు కాదు అని బిఆర్ఎస్ నుంచి వచ్చిన వాళ్లకు చైర్మన్ పదవి ఇవ్వడంతో వాళ్ల కింద పని చేయాలా? అని... నిఖార్సైన కాంగ్రెస్ కౌన్సిలర్లు తన వద్ద గోడు వెళ్లబోసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పదవుల పంపిణీతో తాను మానసిక క్షోభకు గురయ్యానని, కాంగ్రెస్ లో ఉండాలా? బయటకు వెళ్లాలా? అని తన అనుచరుల వద్ద ఆవేదన వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది.
కాంగ్రెస్ ప్రభుత్వహయాంలో అర్హులైన ప్రతి ఒక్కరికి సొంతింటి కళ..సహాకారం
ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి. తాండూరు ఫిబ్రవరి 20(జనంసాక్షి) తాండూర్ పట్టణ శివారులో నిర్మాణంలో ఉన్న డబుల్ …
అమీర్పేటలోని కోచింగ్ సెంటర్లో అగ్నిప్రమాదం.. చిక్కుకున్న విద్యార్థులు
అమీర్పేట మైత్రీవనం చౌరస్తాలోని ఆదిత్య ఎన్క్లేవ్ భవనంలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. కాంప్లెక్స్లోని ఓ కోచింగ్ సెంటర్లో మంటలు చెలరేగాయి. ప్రమాదం జరిగిన సమయంలో నాలుగో అంతస్తులో క్లాసులు జరుగుతున్నాయి. దీంతో పలువురు విద్యార్థులు అందులో చిక్కుకుపోయారు. ఒక్కసారిగా పొగ కమ్మేయడంతో లోపల ఉన్న విద్యార్థులకు ఏం జరుగుతుందో అర్థం కాలేదు. బయటకు వచ్చే దారి కూడా పొగతో నిండిపోవడంతో విద్యార్థులు బాల్కనీల్లోకి వచ్చి రక్షించాలంటూ హాహాకారాలు చేశారు. కొందరు భయం ఆపుకోలేక కిందకు దూకే ప్రయత్నం […] The post అమీర్పేటలోని కోచింగ్ సెంటర్లో అగ్నిప్రమాదం.. చిక్కుకున్న విద్యార్థులు appeared first on Visalaandhra .
చదువుతో పాటు విలువలు, సంస్కారం ముఖ్యం
బోయిన్ పేట్ 6వార్డ్ కౌన్సిలర్ పోతరవేని శ్రీలత క్రాంతి మంథని, ( జనంసాక్షి) : పెద్దపల్లి జిల్లా మంథని …
Ys Jagan : జగన్ ను టచ్ చేయడం వేస్ట్... కూటమి సర్కార్ లో క్లారిటీ
వైసీపీ అధినేత వైఎస్ జగన్ విషయంలో కూటమి సర్కార్ ఆచితూచి అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తుంది
బోయిన్ పేట్ ప్రజల మాటే నాకు శిరోధర్యం
కౌన్సిలర్ కు వచ్చే జీతం ప్రతి నెల ఒక నిరుపేదకు ఇస్తాము బోయిన్ పేట్ 6వార్డ్ కౌన్సిలర్ పోతరవేని శ్రీలతక్రాంతి …
ఆ హీరోయిన్తో ప్రేమలో పడిన రష్మిక
హైదరాబాద్: పుష్ఫ-2 సినిమాలో రష్మిక మందనా నటించి నేషనల్ క్రష్గా మారిపోయింది. ఆమె వరస విజయాలతో దూసుకపోతున్నారు. బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్లో ఆమెకు వరసగా ఆఫర్ల మీద ఆఫర్లు వస్తున్నాయి. హీరో షాహిద్ కపూర్ నటిస్తున్న కాక్టెయిల్2 చిత్రంలో రష్మిక నటిస్తున్నారు. కృతిసనన్, రష్మిక ప్రధాన పాత్రలో నటిస్తున్నట్టు సమాచారం. ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్ల స్వలింగ ప్రేమికులుగా కనిపించనున్నట్టు సమాచారం. ఈ సినిమాకు హోమీ అదజానియా దర్శకత్వం వహిస్తున్నారు. జనవరి 31న సినిమా షూటింగ్ పూర్తి చేసినట్టు చిత్ర బృందం తెలిపింది. త్వరలో విడుదల చేస్తామని దర్శకుడు హోమీ అదజానియా ప్రకటించారు. 2012లో కాక్టెయిల్ చిత్రం విడుదలు చేసిన విషయం తెలిసిందే. కాక్టెయిల్ సినిమాకు సీక్వెల్గా కాక్టెయిల్ 2 మూవీని తీశారు.
అసహ్యంగా మాట్లాడితే కేసులు పెట్టాలి.. అంతేగానీ దాడులు చేస్తారా?: అంబటి
అమరావతి: తాను కమ్మ ద్వేషిని కాదు.. తన కులం తరఫున మాట్లాడానని వైసిపి మాజీ మంత్రి అంబటి రాంబాబు తెలిపారు. ఈ మధ్య గుంటూరులో కూటమి ప్రభుత్వంపై అసహ్యంగా మాట్లాడిన విషయం అందరికీ విధితమే. తదుపరి తాను కూడా ఆ వ్యాఖ్యల పట్ల పశ్చాత్తాప పడ్డానని అన్నారు. కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ కి అంబటి కౌంటర్ ఇచ్చారు. ఈ సందర్భంగా గుంటూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అసహ్యంగా మాట్లాడితే కేసులు పెట్టాలి.. అంతేగానీ దాడులు చేస్తారా? అని అంబటి ప్రశ్నించారు. పోలీసులు, గూండాలు కలిసి తన ఇంటిమీద దాడి చేశారని, తిట్టని అంశాలను తిట్టినట్టు పెట్టించి 18 రోజులు జైల్తో పెట్టారని విమర్శించారు. ఏడెనిమిది గంటలసేపు రౌడీ ఇజం చేస్తుంటే.. పోలీసులు చూస్తూ ఉండిపోయారని, అన్నింటికి సమయం వస్తుందని, ఆ మాట అనడాన్ని తన అంతరాత్మ ఒప్పుకోలేదని అన్నారు. క్షమాపణలు కూడా చెప్పానని తెలియజేశారు. కమ్మ సామాజిక వర్గాన్ని తాను అనరాని మాట అన్నట్టు రిపోర్ట్ లో రాశారని, తన ఇంటిమీద దాడి చేసింది కమ్మ సామాజిక వర్గానికి చెందినవారేనని మండిపడ్డారు. 24 గంటల్లో అంబటికి సినిమా చూపిస్తానని పెమ్మసాని అన్నారని, పెమ్మసాని.. ఇంత పెద్ద సినిమా చూపించావే.. ఇందులో ఎవరు హీరో? విలన్ ఎవరు? అని ప్రశ్నించారు. సినీ నటుడు చిరంజీవి వచ్చి కాపులకు మద్దతుగా మాట్లాడారని అంబటి రాంబాబు పేర్కొన్నారు.
విద్యుత్ సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు
జైనూర్, ఆంధ్రప్రభ ; వేసవికాలంలో విద్యుత్ సమస్యలు తలెత్తకుండా కొమరం భీమ్ అసిఫాబాద్
యూట్యూబర్ నా అన్వేషణ అన్వేష్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ బ్యాన్
ప్రపంచవ్యాప్త ట్రావెల్ వీడియోలతో సంచలనం సృష్టించిన తెలుగు యూట్యూబర్ ‘నా అన్వేషణ అన్వేష్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఒక్కసారిగా కనుమరుగైంది. 1.3 మిలియన్ (13 లక్షలు) ఫాలోవర్స్ ఉన్న ఈ అకౌంట్ బ్యాన్ కావడం చర్చనీయాంశంగా మారింది. వివరాల్లోకి వెళితే… గతంలో అన్వేష్ తన వీడియోల్లో భారతదేశాన్ని దూషించారని నటి కరాటే కల్యాణి సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు విచారణ చేపట్టి, మతవిద్వేషాలు రెచ్చగొట్టేలా, దేశ ప్రతిష్ఠకు భంగం కలిగించేలా పోస్ట్లు ఉన్నట్లు గుర్తించారు. ముందుగా […] The post యూట్యూబర్ నా అన్వేషణ అన్వేష్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ బ్యాన్ appeared first on Visalaandhra .
జైనూర్ , ఆంధ్రప్రభ ; కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలంలోని
Andhra Pradesh : ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ లో ఏపీకి ఏడు ఒప్పందాలు
ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026 లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు
నివాళులర్పించిన కాంగ్రెస్ నాయకులు..
పరకాల, ఆంధ్రప్రభ : పట్టణంలో అకాల మరణం చెందిన మృతుని పార్టీవదేహానికి కాంగ్రెస్
ఈసారి టీ20 ప్రపంచకప్ 2026 సూపర్-8 దశలోనే నువ్వా?నేనా? అని తేల్చుకొనేందుకు సిద్ధమయ్యాయి. రెండేళ్ల నాటి ఓటమికి సఫారీ ప్రతీకారం తీర్చుకుంటుందా..? మరోసారి భారతే ఆధిపత్యం ప్రదర్శిస్తుందో చూడాలి. గత రెండేళ్లలో ఇరు జట్లలో మార్పులు ఏంటి? ఈసారి ఎవరు హైలైట్గా నిలుస్తారో ఓ లుక్కేద్దాం. ఎప్పుడైనా సరే దక్షిణాఫ్రికా జట్టు ప్రమాదకరమే. భారత్ మాదిరిగానే సఫారీ టీమ్ కూడా గ్రూప్ స్టేజ్లో నాలుగుకు నాలుగు మ్యాచుల్లోనూ గెలిచి సూపర్ -8కి చేరింది. కెప్టెన్ ఐదెన్ మార్క్రమ్ […] The post సూపర్-8లోనే ఓడిద్దాం appeared first on Visalaandhra .
గోదావరి పుష్కర ఘాట్లను పరిశీలించిన అధికారులు.
ఏటూరునాగారం,ఫిబ్రవరి 18(జనంసాక్షి).వచ్చేయడాది పుష్కరాలు సందర్భంగా రామన్నగూడెం ముల్లకట్ట ప్రాంతాల్లో పుష్కర ఘాట్లను ఏర్పాటు చేసి పుణ్యం స్నానాలు ఆచరించే విధంగా తగిన …
ఈనెల 22న పెరికకుల సంఘం జిల్లా సమావేశం..
కడెం (నిర్మల్ జిల్లా), ఆంధ్రప్రభ : కడెం మండలంలోని కొండుకూరు గ్రామంలోని శివ
ఢిల్లీలో ఏఐ సమ్మిట్.. ఏపీని ఏఐ హబ్గా మార్చే లక్ష్యంతో కీలక భేటీల్లో సీఎం చంద్రబాబు
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీలో పర్యటిస్తున్నారు. ఢిల్లీలోని భారత్ మండపంలో జరుగుతున్న ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026 లో ఆయన పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రంగంలో అగ్రగామిగా నిలిపేందుకు పలు కీలక ఒప్పందాలు, ఉన్నత స్థాయి సమావేశాల్లో ఆయన పాల్గొంటున్నారు. ఉదయం 9:30 గంటలకు జరిగిన ఏఐ యాక్సిలరేటర్స్: ఫ్యూయలింగ్ ఇండియాస్ ఎకనమిక్ గ్రోత్ ప్లీనరీ సెషన్లో అస్సాం ముఖ్యమంత్రి హిమంత్ బిశ్వ శర్మ, కేంద్ర మంత్రి జితిన్ ప్రసాదతో కలిసి […] The post ఢిల్లీలో ఏఐ సమ్మిట్.. ఏపీని ఏఐ హబ్గా మార్చే లక్ష్యంతో కీలక భేటీల్లో సీఎం చంద్రబాబు appeared first on Visalaandhra .
Andhra Pradesh : హత్య కేసు దర్యాప్తుపై సుప్రీం ఆగ్రహం
రాజమండ్రిలో డ్రైవర్ సుబ్రమణ్యం హత్య కేసు దర్యాప్తుపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.
Sree Vishnu’s VV Producer Hits A Jackpot
The teaser of Sree Vishnu’s upcoming film Vishnu Vinyasam dropped a couple of days ago and instantly connected with audiences thanks to its breezy, humorous tone. Directed by Yadunaath Maruthi Rao and produced by Sumanth Naidu G under Sree Subrahmanyeshwara Cinemas, the film features Nayana Sarika as the female lead. The pre-release momentum around Sree […] The post Sree Vishnu’s VV Producer Hits A Jackpot appeared first on Telugu360 .
Andhra Pradesh : శాసనమండలి ఛైర్మన్ కు కూటమి నేతల ఫిర్యాదు
శాసనమండలిలో వైసీపీ సభ్యులు వ్యవహరించిన తీరుపై కూటమి సభ్యులు ఆందోళనకు దిగారు.
ఓటర్ ఐడీని తప్పనిసరి చేయాలన్న ట్రంప్!
అమెరికా ఎన్నికల్లో కొత్త రూల్స్.. అమెరికా అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎన్నికల నిబంధనలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఓటు వేయాలంటే ఓటర్ ఐడీ కార్డుతో పాటు పౌరసత్వ రుజువును తప్పనిసరి చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అమెరికా ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటే కఠినమైన నిబంధనలు అవసరమని స్పష్టం చేశారు. జార్జియాలోని రోమ్ నగరంలో జరిగిన ఒక సభలో ట్రంప్ ప్రసంగించారు. డెమోక్రాట్లు కేవలం ఎన్నికల్లో మోసం చేసేందుకే ఓటర్ ఐడీని వ్యతిరేకిస్తున్నారని ఆయన […] The post ఓటర్ ఐడీని తప్పనిసరి చేయాలన్న ట్రంప్! appeared first on Visalaandhra .
pooja hegde|పూజా అందం.. కుర్రకారుకు వేసేను బంధం
pooja|పూజా అందం.. కుర్రకారుకు వేసేను బంధం pooja hegde|ఆంధ్రప్రభ వెబ్డెస్క్ : హీరోయిన్
Jeevan Reddy | ఏమైందంటే…. Jeevan Reddy | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్
జగన్ తో భేటీ అయిన అంబటి రాంబాబు..
మాజీ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబు జైలు నుంచి బెయిల్ పై బయటకు వచ్చిన తర్వాత ఆ పార్టీ అధినేత జగన్ ను కలిశారు. తాడేపల్లిలోని జగన్ నివాసానికి వెళ్లి జగన్ తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా, తనపై ప్రభుత్వం పెట్టిన కేసులు, టీడీపీ శ్రేణులు తన ఇంటిని ధ్వంసం చేసిన తీరు, హత్యాయత్నం, పోలీసులు వ్యవహరించిన తీరును జగన్కు వివరించారు. అంబటి రాంబాబుతో పాటు జగన్ ను కలిసిన వారిలో ఎన్టీఆర్ జిల్లా […] The post జగన్ తో భేటీ అయిన అంబటి రాంబాబు.. appeared first on Visalaandhra .
వెట్టిచాకిరి విముక్తుడికి రూ. 3లక్షల పునరావాస ప్యాకేజీ అందజేత
విశాలాంధ్ర-పార్వతీపురం: వెట్టి చాకిరి సంకెళ్ళనుండి విముక్తిపొందిన పార్వతీపురం మన్యంజిల్లాకు చెందిన కొండగొర్రి అప్పారావుకు ప్రభుత్వంనుండి అందాల్సిన పూర్తి పునరావాస ప్యాకేజీ ఎట్టకేలకు చేకూరింది. గురువారం జిల్లా కలెక్టరేట్లో జరిగిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్. ప్రభాకర రెడ్డి చేతుల మీదుగా మూడు లక్షల రూపాయలవిలువైన డిపాజిట్ బాండ్లను అప్పారావుకు అందజేశారు.గతఏడాది తమిళనాడులోని శివగంగ ప్రాంతంలో వెట్టి చాకిరి నుండి అప్పారావు విముక్తి పొందారు. అయితే, ఆయనకు అందాల్సిన ఆర్థిక సహాయం సాంకేతిక కారణాల వల్ల నిలిచిపోయింది. […] The post వెట్టిచాకిరి విముక్తుడికి రూ. 3లక్షల పునరావాస ప్యాకేజీ అందజేత appeared first on Visalaandhra .
Jagan |అందరి లెక్కలు తేలుద్దాం…
Jagan | అందరి లెక్కలు తేలుద్దాం… ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : మాజీ
Andhra Pradesh : పెమ్మసానికి సవాల్ విసిరిన అంబటి
వైసీపీ అధినేత వైఎస్ జగన్ ను మాజీ మంత్రి అంబటి రాంబాబు కలిశారు
విశాలాంధ్ర – కడియం : కడియం మండలం మాధవ రాయుడు పాలెం సర్పంచ్ అన్నదేవుల చంటి, జేగురుపాడు దళితుల స్వాధీనంలో ఉన్న 5.58 ఎకరాల భూమిని కాజేసేందుకు ప్రయత్నిస్తున్నారని జేగురుపాడు ఫిషర్మెన్ కోఆపరేటివ్ సొసైటీ ప్రెసిడెంట్ సాకా కిరణ్ కుమార్, టీడీపీ సీనియర్ నాయకులు చికిలే కిషోర్ కుమార్, మండల టీడీపీ ఎస్సి సెల్ కన్వీనర్ కొంబాబత్తుల సూర్యకుమార్, ప్రత్తిపాటి నాగరాజు, జనసేన నాయకులు మద్దుకూరి సూరిబాబు, మాజీ సొసైటీ ప్రెసిడెంట్ బళ్ళ అన్నవరం, దళిత నాయకులు […] The post దళితులకు న్యాయం జరిగేనా ? appeared first on Visalaandhra .
అతడు చాలా శ్రద్ధగా కొడుతున్నాడు: అశ్విన్
హైదరాబాద్: టి20 వరల్డ్ కప్లో గ్రూప్ లేవల్లో టీమిండియా అద్భుతమైన ప్రదర్శన చేసింది. బౌలింగ్, బ్యాటింగ్ విభాగంలో మంచి ప్రదర్శన చేసి ఎనిమిది పాయింట్లతో తొలి స్థానంలో ఉంది. 2.5 నెట్ రన్రేటుతో అన్ని గ్రూపులలో టీమిండియా తొలి స్థానంలో ఉంది. కానీ ఒక సమస్య వేధిస్తోంది. స్పిన్ బౌలింగ్ ఆడడంలో టీమిండియా బ్యాట్స్మెన్లు తడబడుతున్నారు. అభిషేక్ శర్మ మూడు సార్ల డకౌట్ రూపంలో వెనుదిరిగాడు. స్పిన్ బౌలింగ్లో క్యాచులు ఇచ్చి మైదానం వీడుతున్నాడు. ఇషాన్ కిషన్ కూడా స్పిన్ బౌలింగ్లో ఇబ్బందిపడుతున్నాడు. సూపర్8లో బలమైన జట్లు దక్షిణాఫ్రికా, జింబాబ్వే, వెస్టిండీస్తో టీమిండియా తలపడనుంది. ఈ సందర్భంగా రవిచంద్రన్ అశ్విన్ తన యూట్యూబ్ చానల్లో మాట్లాడాడు. తిలక్ వర్మ పవర్ హిట్టర్ కాదు అని, గ్యాప్స్లలో ఆడడంతో పాటు టైమింగ్ను అతడు నమ్ముకుంటాడని వివరించారు. గాయం నుంచి కోలుకొని జట్టులోకి వచ్చిన తరువాత వేగంగా పరుగులు రాబట్టలేకపోతున్నాడని, వైభవ్ సూర్యవంశీలా పెద్ద పెద్ద షాట్లు కొట్టాలని తిలక్కు సూచనలు చేశాడు. కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ శ్రద్ధగా బ్యాటింగ్ చేస్తున్నాడని, శివమ్ దూబే, హార్థిక్ పాండ్యా, రింకు సింగ్ వేగంగా పరుగులు చేస్తూ స్కోరు బోర్డును పరుగులు తీయిస్తున్నారని ప్రశంసించారు. నెదర్లాండ్స్తో జరిగిన మ్యాచ్లో టీమిండియా సంపూర్ణంగా బ్యాటింగ్ విభాగంలో ఆదిపత్యం చలాయించలేదని చురకలంటించాడు. వరుణ్ చక్రవర్తి చక్కగా బౌలింగ్ చేయడంతో సరైన సమయంలో వికెట్లు తీస్తూ టీమిండియాను విజయపంథాలో నడిపిస్తున్నాడని కొనియాడారు. జస్ప్రీత్ బుమ్రా కూడా పవర్ ప్లేలో స్వింగ్ రాబట్టడంతో పాటు చక్కటి యార్కర్లు సంధిస్తున్నారని మెచ్చుకున్నాడు.
–ఐఎఫ్ఆర్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన ఐఎన్ఎస్ విక్రాంత్ విశాఖపట్నం: ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ (ఐఎఫ్ఆర్) కు భారత బాహుబలిగా పేరుగాంచిన విమానవాహక నౌక ఐఎన్ఎస్ విక్రాంత్ విశాఖ తీరానికి వచ్చింది. దీని విశిష్టతను నౌకాదళ అధికారులు మీడియాకు వివరించారు. లోపల విమానాలు భద్రపరిచే డెక్లు, ఆయుధ సంపత్తి, యుద్ధసమయంలో ఎంత క్రియాశీలకంగా వ్యవహరిస్తుంది, మిసైల్స్తో శత్రువులపై ఎలా దాడికి దిగుతుందో విశదీకరించారు. ‘మూడేళ్ల క్రితం నౌకాదళంలో చేరిన ఈ నౌకను సాగర జలాల్లో వ్యూహాత్మక ప్రాంతాల్లో మోహరిస్తారు. […] The post భారత బాహుబలి… appeared first on Visalaandhra .
Andhra Pradesh : ఇందాపూర్ పై దద్దరిల్లిన ఏపీ శాసనమండలి
ఇందాపూర్ డెయిరీపై వరసగా నాలుగో రోజు కూడా శాసనమండలి దద్దరిల్లింది
Threats |రూ.10 కోట్లు ఇవ్వండి..
Threats | రూ.10 కోట్లు ఇవ్వండి.. Threats |ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ :
Congress |మహిళా సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట..
Congress | మహిళా సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట.. Congress, కడెం (నిర్మల్ జిల్లా),
ఒకనాడు వలసవాదం సైనికశక్తి ద్వారా దేశాలను దోచుకుంది. తరువాత పుట్టుకొచ్చిన ‘నయా వలసవాదం’ తన సైనిక శక్తిని, ఆర్థిక దర్పాన్ని ఉపయోగించి దేశాలను తమ కాలికింది చెప్పులా ఉంచడానికి ప్రయత్నిస్తోంది. ప్రస్తుతం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్వైరవిహారం చూస్తుంటే అతని సుంకాల సామ్రాజ్యం ప్రపంచాన్ని ఏ విధంగా అలజడిలోకి నెడుతోందో తెలుస్తుంది. భారత్ అమెరికా వాణిజ్య ఒప్పందాన్ని తొందరపడి తప్పు పట్టడం కన్నా దాని ప్రభావం మన దేశంపై ఎలా ఉంటుందో విశ్లేషించడం అవసరం. ఈ వాణిజ్య ఒప్పందంలో సహజంగానే ఇచ్చిపుచ్చుకోవడాలు ఉంటాయి. దీనికి మద్దతుగా లేదా విరుద్ధంగా వాదోపవాదాలు జరుగుతున్నాయి. అయితే ఒక అంశం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. అది రష్యా నుండి భారతదేశం ఇంధన కొనుగోలుపై అమెరికా వీటో పెడుతోందా? అన్న ప్రశ్న ఎదురుకాక తప్పదు. రష్యా నుండి భారత్ చమురు కొనుగోలు చేయకుండా పర్యవేక్షించడానికి మోనిటరింగ్ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్టు ట్రంప్ ప్రకటించడం తీవ్ర ఆందోళనకర అంశం. ఇది భారతదేశ సార్వభౌమత్వాన్ని సవాలు చేయడమే. మనం ఏం చేసినా బయటినుంచి వేరే దేశం పర్యవేక్షించడం అంటే వారికి మనం దాసోహమైనట్టా? వివిధ ప్రపంచ దేశాలతో బలమైన సంబంధాలను కొనసాగిస్తూనే ఏ ఒక్క దేశానికి బానిసగా మారకుండా తన స్వతంత్రతను కాపాడుకోవడంలో భారత్ నిరంతరం విజయమవుతూనే ఉందని అనేక సంఘటనలు చారిత్రకంగా నిరూపించాయి. ఈ విధానాన్ని ‘వ్యూహాత్మక స్వయం ప్రతిపత్తి’ అని పిలుస్తారు. ఇదే విధానాన్ని భారత్ పాటిస్తూ రష్యాతో చారిత్రక రక్షణ సంబంధాలను, అమెరికాతో వ్యూహాత్మక, సాంకేతిక భాగస్వామ్యాన్ని, అలాగే ఐరోపా, ఇతర దేశాలతో మైత్రిని సమతుల్యంగా ఒకే సమయంలో కొనసాగిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో మనకేం తక్కువని ఏదో ఒక దేశానికి లోకువ కావడంలో అర్థమే లేదు. అమెరికా మోనిటరింగ్ కమిటీని ప్రకటించిన తరువాత భారత విదేశీ వ్యవహారాల మంత్రి ఇంధన భద్రతకోసం, జాతీయ ప్రయోజనాలకోసం ఎక్కడనుంచైనా చమురును దిగుమతి చేసుకునే హక్కు చెక్కుచెదరదని గట్టిగా ఉందని స్పష్టం చేయలేకపోవడం గమనార్హం. చమురును ఎక్కడ కొనుగోలు చేయాలో ఎంపిక చేసుకోవడంలో జాతీయ ప్రయోజనాలు ముడిపడి ఉంటాయని చెప్పుకొచ్చారేతప్ప ఎక్కడినుంచైనా కొనేహక్కు తమకు ఉందని స్పష్టంగా, కచ్చితంగా నొక్కి చెప్పలేకపోయారు. చమురు కొనుగోలు అనేది తగినంత లభ్యత, న్యాయమైన ధర, సరఫరా విశ్వసనీయతపై ఆధారపడి ఉంటుంది. ఇందులో మన దేశం స్పందన ఇంత సందిగ్ధంగా కాకుండా ఇంకా స్పష్టంగా ఉండాల్సిందేనని ఎవరైనా అనుకుంటారు. గతంలో భారత దేశం తన జాతీయ ప్రయోజనాలను విదేశాంగ విధానాన్ని ఎల్లప్పుడూ ‘వ్యూహాత్మక స్వయం ప్రతిపత్తి’ అనే భావనతోనే నిర్వచించుకుంటూ వచ్చింది. ఇది స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచీ నేటి వరకు భారతదేశ విదేశాంగ విధానంలో ఒక ప్రధాన అంశంగా ఉంటోంది. ఇలాంటి సార్వభౌమత్వ దేశం ఎక్కడ నుంచి, ఎవరి నుంచి, ఏయే ధరలకు ఎంత పరిమాణంలో తన అవసరాలను కొనుగోలు చేస్తోందో పర్యవేక్షించి మూడో దేశం శాసించగలదా? ఎక్కడైనా తక్కువ ధరకు లేదా రాయితీపై నాణ్యమైన ఇంధనం లభ్యమవుతున్నప్పుడు ఎంచుకునే అవకాశం తప్పనిసరిగా మనదే కావాలి తప్ప బయటి దేశం ఆదేశాలతో ముడిపడరాదు. రష్యా నుంచి చమురు కొనుగోలుపై ఆంక్షలకు మనం తలొగ్గితే రష్యా నుంచి ఆయుధాల కొనుగోలు, సాంకేతిక పరిజ్ఞాన భాగస్వామ్యం వంటి కీలక అంశాల్లోనూ అమెరికా ఆంక్షలు విధిస్తే మన పరిస్థితి ఏమిటి? అలాగే ఇతర దేశాలతో దౌత్యసంబంధాల విషయంలో ఇలాంటి ఆంక్షలే ఎదురైతే ఎలా నివారించగలం? అంతర్గత నిర్ణయాధికారంపై బాహ్య నిషేధాధికారం అనే ఆదేశాలను పాటిస్తే మన పరిస్థితి అత్యంత అగమ్యగోచరంగా మారుతుంది. లేదా పతనానికి దారితీస్తుంది. భారత్ రష్యా సంబంధాలు కాలపరీక్షకు నిలిచినవి. భద్రత, రక్షణ విషయాల్లో మనకు రష్యాతో విస్తృతమైన, వ్యూహాత్మక సంబంధాలు ముడిపడి ఉన్నాయి. రష్యా నుంచి చమురు కొనుగోలు చేయడం పరోక్షంగా ఉక్రెయిన్పై యుద్ధం సాగించడానికి దోహదం చేస్తోందన్న వాదనకు అంతర్జాతీయంగా ఆమోదం లభించకపోవచ్చు. అంతర్జాతీయ సంబంధాల్లో నైతికత అనేది ఒక ద్వంద్వ ప్రమాణంగా మారుతుంది. ఇది పూర్తిగా లేదని చెప్పలేం. కానీ జాతీయ భద్రత, ఆర్థిక ప్రయోజనాలన్నవి అగ్రస్థానంలో ఉంటాయి. నైతికత వాటి వెనుక నడుస్తుంది. భారతీయ జాతీయ ప్రయోజనాలు న్యూఢిల్లీలో నిర్ణయించబడాలే తప్ప ఇతర దేశాల్లో కాదు. భారత్ తన భౌగోళిక, ఆర్థిక, భద్రత అవసరాలకు అనుగుణం గా స్వంతంగా నిర్ణయాలు తీసుకోవాలి. వాణిజ్య ఒప్పందాలు పురోభివృద్ధిని ప్రోత్సహించాలే తప్ప స్వయం ప్రతిపత్తిని అణగదొక్కరాదు. వ్యూహాత్మక భాగస్వామ్యాలు అవకాశాలను విస్తరింప చేయాలి తప్ప వాటిని కుదించరాదు. భారత్తో ఎలాంటి సంబంధాలను వాస్తవంగా అపేక్షిస్తోందో అమెరికా తన వంతు నిర్ణయించుకోవాలి. రెండు దేశాల మధ్య సమాన భాగస్వామ్యంలో అమెరికా ఒకటిగా ఉంటుందా? లేదా ఒత్తిడి ద్వారా భారత్ను లొంగదీసుకునే నియంతృత్వశక్తిగా చెలాయిస్తుందా? అన్నది తేలాలి. ఎక్కడ తాను ఇంధనం కొనుగోలు చేయాలనుకుంటోందో ఇంకో దేశం నుంచి అనుమతి పొందాల్సిన అవసరం భారత్కు రాకూడదు. అటువంటి పరిస్థితి ఏర్పడితే కేవలం చరిత్ర నేర్పిన పాఠాలను మాత్రమే కాకుండా, స్వాతంత్య్రం తాలూకు అర్థాన్ని మర్చిపోవడమే అవుతుంది.
ఇరాన్పై దాడులకు… మమ్మల్ని లాగొద్దు
–అమెరికాకు తేల్చి చెప్పిన యూకే లండన్: అణు ఒప్పందంపై చర్చలు ఓ కొలిక్కి రాకపోవడంతో ఇరాన్పై దాడులకు అమెరికా సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో ఇరాన్పై దాడులకు తమ దేశంలోని రెండు కీలక స్థావరాలను వాడొద్దని యూకే అగ్రరాజ్యానికి తేల్చి చెప్పింది. దీంతో స్విండన్ సమీపంలోని ఫెయిర్ ఫోర్డ్ బేస్ నుంచి లాంగ్రేంజ్ బాంబింగ్ ఆపరేషన్లు నిర్వహించడానికి అగ్రరాజ్యానికి అవకాశం లేకుండా పోయింది. మరోవైపు ఇప్పటికే డియాగో గార్సియా బేస్ను మారిషస్కు తిరిగి అప్పజెప్పాలన్న యూకే నిర్ణయంపై ట్రంప్ […] The post ఇరాన్పై దాడులకు… మమ్మల్ని లాగొద్దు appeared first on Visalaandhra .
సేంద్రియ వ్యవసాయం చేస్తున్న ధోనీ#News #TeluguNews #MSDhoni #OrganicFarming #Ranchi
విరోధం పెట్టుకొని బతకలేవు... పట్టుదల వదిలేయ్... టాక్సిక్ టీజర్ విడుదల
హైదరాబాద్: 'టాక్సిక్' అనే చిత్రంలో రాకింగ్ స్టార్ యశ్ హీరోగా నటిస్తున్నారు. ఈ సినిమాకు గీతూ మోహన్దాస్ దర్శకత్వం వహిస్తుండగా కెవిఎన్ ప్రొడక్షన్లో నిర్మిస్తున్నారు. యశ్ పక్కన ఐదు హీరోయిన్లు నటిస్తున్నారు. గంగా పాత్రలో నయనా తారా, నదియా పాత్రలో కియారా అద్వానీ, ఎలిజెబెత్గా హ్యుమా ఖురేషీ, రెబెకాగా తారా సుతారియా, మెలిసాగా రుక్మిణి వసంత్, రాయ్ పాత్రలో యశ్ నటిస్తున్నారు. టాక్సిక్ అనే సినిమా' ఫెయిరీటేల్ ఫర్ గ్రోన్ అప్స్' అనే ఉప శీర్షికను యాడ్ చేశారు. ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ను విడుదల చేశారు. 'ఈ సారి యుద్ధం వేరు... వాళ్ల కుతాంత్రాలు వేరు... అందరితో విరోధం పెట్టుకొని బతకలేవు, పట్టుదల వదిలేయ్' అనే డైలాగ్ మోస్ట్ వైలెంట్గా అనిపించింది. మార్చి 19న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఫ్రాన్స్ ప్రెసిడెంట్ రాఫెల్ డీల్ విషయంలో భారత్ ను విమర్శించారంటూ
ఫ్యాక్ట్ చెక్: యుద్ధానికి సిద్ధమైన రోబోలు అంటూ వైరల్ అవుతున్న వీడియోను ఏఐ ద్వారా సృష్టించారు
యుద్ధానికి సిద్ధమైన రోబోలు అంటూ వైరల్ అవుతున్న వీడియోను
ఎప్స్టీన్ ఫైల్స్లో ఏమున్నది?
కొంతకాలంగా ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న ఎప్స్టీన్ నేడు వార్తలలోని వ్యక్తి. అమెరికాలో ఒక నేరసామ్రాజ్య అధినేత. ఏకంగా 33 వేల చదరపు అడుగుల దీవి ఆయన సొంతం. న్యూయార్క్ నగరంలో అత్యంత ఖరీదైన విలాసవంతమైన భవనం నిర్మించుకున్నాడు. ఆ దేశంలో పేరున్న ఆర్థిక వ్యాపారవేత్త. ఎంతోమంది దేశాధ్యక్షులతో, ప్రధానమంత్రులతో ఎంతో సాన్నిహిత్యం, సత్సంబంధాలు నెరపిన చరిత్ర ఆయనకే సొంతం. ఒక ఆర్థిక వ్యాపారస్థుడికి ఆ స్థాయి అంతర్జాతీయ సంబంధాలు నెలకొల్పుకోవడం, నిలబెట్టుకోవడం ఆశ్చర్యమే. కానీ అది ఎప్స్టీన్కే సాధ్యం. ఆయన కార్యకలాపాలు ఆ విధంగా ఉండేవి. అతడి జీవితం మొత్తం అధికారం, సెక్స్, నేరం, రాజకీయాల చుట్టే తిరిగేది. అందుకే ఆయన మరణించి ఏడేళ్లు అవుతున్నా ఇంకా వార్తల్లో నిలిచి ఉన్నాడు. అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశమైనాడు. దేశాధినేతల వ్యక్తిగత జీవితాలను ప్రభావితం చేశాడు. వారు విమర్శలపాలై, వారి పదవికి ఎసరుపెట్టే విధంగా ఉన్న చరిత్ర ఆయనది. చివరికి ఆయనతో సంబంధాలు ఉన్నవారు, వారి కుటుంబ సభ్యుల చేతనే విమర్శలకు గురవుతున్న పరిస్థితి. ఇంతగా ప్రపంచం మొత్తాన్ని కదిలించి వేస్తున్న ఎప్స్టీన్ ఫైల్స్ నిజంగా తెలుసుకోదగినవే. జెఫ్రీ ఎప్స్టీన్ మీద మొదట 1996లో మరియ ఫార్మర్ అనే మహిళ తన అక్కాచెల్లెళ్ల నగ్న ఫోటోలను దొంగిలించాడని కేసు నమోదైనా విచారణ జరగలేదు. కానీ 2005లో మరొక మహిళ తన 14 ఏళ్ల సవతి కూతురిని ఎప్స్టీన్ ఫ్లోరిడాలోని పామ్ బీచ్లో రేప్ చేసినట్లు ఆరోపించింది. అమెరికన్ విచారణ సంస్థ ఎఫ్బిఐ మరో 35 మంది ఆడపిల్లల కథలు కూడా గుర్తించి 2008లో ఎప్స్టీన్ను శిక్షార్హుడిగా గుర్తించింది. కానీ విచిత్రంగా ఎక్కడా జరగని నాన్ ప్రాసిక్యూషన్ అగ్రిమెంట్ జరిగింది. కేవలం 18నెలలు మాత్రమే ఆయన జైలులో ఉన్నాడు. అంతేకాదు ఆ రకమైన శిక్ష తగ్గించబడింది. ఆ అగ్రిమెంట్ ప్రకారం పగటిపూట అతడు బయట తిరగవచ్చు. రాత్రిపూట మాత్రమే జైలు శిక్ష అనుభవిస్తాడు. మళ్లీ తన వ్యాపారాన్ని నేర సామ్రాజ్యాన్ని విస్తరింపచేశాడు. అనేక దేశాధినేతలు, వ్యాపారవేత్తలు, శాస్త్రజ్ఞులు, హాలీవుడ్ నటులు ఆయన ఆహ్వానం మేరకు కలవగా వారికి అమ్మాయిలను ఎర చూపి వారితో సంబంధాలు నెలకొల్పుకున్నాడు. ప్రపంచంలోని అనేక దేశాలకు చెందిన ప్రముఖ వ్యక్తులు అందులో భాగమయ్యారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్, మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్, ఎలాన్ మస్క్, మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్, లండన్ యువరాజు వంటి ప్రముఖులు సైతం ఆయనచే ప్రభావితం అయ్యారు. భారతదేశం నుండి ప్రధాని నరేంద్ర మోడీ, మంత్రి హరీదీప్ సింగ్ పూరి, ప్రముఖ పారిశ్రామికవేత్త అనిల్ అంబానీ పేర్లు కూడా ఈ ఫైల్స్లో ఉండడం గమనార్హం. 2014లో భారతీయ జనతా పార్టీలో చేరిన హరిదీప్ సింగ్ 2017లో నరేంద్ర మోడీ మంత్రివర్గంలో చేరాడు. అంతకు ముందు ఒక ఐఎఫ్ఎస్ అధికారి అయిన పూరి రాయబారిగా పనిచేశాడు. కానీ పెట్రోలు సహజవాయువుల శాఖ మంత్రి అయిన తర్వాత అనేక మెయిల్స్, చాట్ చేసినట్లుగా ఈ ఫైల్స్లో బయటపడినాయి. తాను కేవలం సాంకేతిక విషయాలపైనే ఈ విధంగా ఆయనతో మెయిల్స్, చాట్ చేసినట్లు పూరి బుకాయిస్తున్నాడు. అంతకుముందు 2013 వరకు పూరి భద్రతామండలి సభ్యుడు కూడా. ప్రముఖ పారిశ్రామికవేత్త అనిల్ అంబానీ కూడా మార్చి 2017లో ఎప్స్టీన్తో లావాదేవీలు జరిపినట్లు ఫైల్స్ పేర్కొంటున్నాయి. అందుకు ప్రతిగా భారతీయ మార్కెట్కు కట్టబెట్టడానికే ప్రయత్నాలు జరిగాయి. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ విదేశీ విధానంలో మార్పు కూడా కేవలం అతడి వల్లనే కలిగినట్లు విమర్శలు ఉన్నాయి. ఆ ఫైల్స్లో ఆ రకమైన ఆధారాలు ఉన్నాయి. అప్పటివరకు పాలస్తీనా, ఇజ్రాయెల్ విషయంలో పాలస్తీనాను సమర్థిస్తూ వచ్చిన మోడీ అమెరికా అధ్యక్షుడితో చర్చల అనంతరం తన విధానాన్ని మార్చుకొనడం జరిగింది. ఇజ్రాయెల్ను సమర్థించడంలో ఎప్స్టీన్, డొనాల్డ్ ట్రంప్ ఒత్తిడి మేరకే ఆ విధంగా జరిగినట్లు ఈ ఫైల్స్ ద్వారా తెలుస్తున్నది. ఈ విధంగా ఎప్స్టీన్ అనేక విధాలుగా తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తారంగా వాడుకుంటూ అనేక దేశాలను ప్రభావితం చేశాడు. ఇంతటి మహా సామ్రాజ్య నిర్మాత ఎప్స్టీన్ 2019లో మాన్హట్టన్ జైలులో మరణించాడు. ప్రపంచంలోని పెద్దల బండారం బయటపడకుండా ఉండటానికి అతడిని చంపారని కూడా ఒక విమర్శ లేకపోలేదు. అతడి సహచరి, నిందితురాలు మాక్స్వెల్ కూడా 2021లో జైలు శిక్షకు గురైంది. జనవరి 30, 2026 నాడు డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ అమెరికా విడుదల చేసిన ఎప్స్టీన్ ఫైల్స్ మూడు లక్షల పేజీల డాక్యుమెంట్. 1,80,000 ఫోటోలు 2000 వీడియోలతో కూడినది. 300 గిగా బైట్ల సమాచారం ఈ ఫైల్స్లో నిక్షిప్తమై ఉంది. నవంబర్ 18, 2025లో ఎప్స్టీన్ ఫైల్స్ ట్రాన్స్ఫరెన్సీ చట్టాన్ని ఆమోదించి దశలవారీగా ఈ ఫైల్స్ ను విడుదల చేయడంతో అనేక వాస్తవాలు వెలుగులోకి రావడంతో ప్రపంచం నివ్వెరపోయింది. డొనాల్డ్ ట్రంప్, ఎప్స్టీన్ల మధ్య సంబంధం 1980 చివర నుండి నడుస్తూ వస్తున్నది. ఎప్పుడు కూడా మంచి అందమైన అమ్మాయిలను తనలాగే ఎప్స్టీన్ ఇష్టపడేవాడని ట్రంప్ అభివర్ణించాడు. ఈ ఫైల్స్లో ఎవరి పేరు ఉటంకించబడిన వారికి అది అవమానమే. ట్రంప్ నుండి ప్రయోజనాల కోసం మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహును కలిసినట్లు అర్థమవుతున్నది. కానీ జాతీయ స్థాయి ప్రధానస్రవంతి మీడియా మాత్రం నోరు మెదపడం లేదు. ఈ ఫైల్స్లో మోడీ పేరు అనేక సార్లు చెప్పబడింది. ఇజ్రాయెల్ను మొట్టమొదటగా సందర్శించిన భారత ప్రధానిగా మోడీ చరిత్రలోకి ఎక్కారు. అమెరికా మెడలు వంచాం అని బయటకు బీరాలు పలికే మన ప్రధాని ఈ విధంగా ట్రంప్ నుండి ఏవో ప్రయోజనాలు ఆశించి ఈ విధంగా ఈ ఫైల్స్లో దొరికిపోవడం జరిగింది. 2016లో రాఫెల్ డీల్ జరిగింది. అప్పటివరకు యుద్ధ విమానాల తయారీలో ఏమాత్రం అనుభవం లేని కొత్తగా పుట్టుకొచ్చిన రిలయన్స్ డిఫెన్స్ లిమిటెడ్కు ఇజ్రాయెల్కు 51:49 నిష్పత్తిలో ఈ డీల్ కుదిరింది, టెండర్ దక్కింది. ఈ విషయాన్ని ఫ్రాన్స్ అధ్యక్షుడు కూడా ధ్రువీకరించడం జరిగింది. ఫిబ్రవరి 2017 నుండి ఎప్స్టీన్, అనిల్ అంబానీ మధ్య సత్సంబంధాలు పెరిగాయి. ఈ విధంగా ఎప్స్టీన్ ఫైల్స్ దేశవిదేశాల్లో రాజకీయ ప్రకంపనలు సృష్టించింది. ఒక నేరచరిత్ర కలిగిన వ్యక్తి అందమైన టీనేజ్ అమ్మాయిలను ప్రముఖులకు చేరవేస్తూ అట్టి వ్యక్తులతో సంబంధాలు నెలకొల్పుకొని రాజకీయంగాను, ఆర్థికంగానూ బలపడ్డాడు. దురదృష్టవశాత్తు మన దేశ ప్రధాని, ఒక మంత్రి, ఒక బడా పారిశ్రామికవేత్త ఈ ఫైల్స్లో అనేక మార్లు పేర్కొనబడటం మనకు కూడా తలవంపులు కలిగించే విషయం. దేశ రక్షణ కొనుగోళ్లకు సంబంధించిన రాఫెల్ డీల్లో కూడా ఎప్స్టీన్ పాత్ర చాలా గణనీయమని ఈ డాక్యుమెంట్స్ ద్వారా తెలుస్తున్నది. ఇంతకాలంగా అణచివేతకు గురవుతున్న పాలస్తీనాకు నైతిక మద్దతునిచ్చిన మన దేశం అకస్మాత్తుగా తన విధానాన్ని మార్చుకొని ఇజ్రాయెల్కు మద్దతు పలకడం కేవలం అమెరికాతో సత్సంబంధాలు కొనసాగించడానికి అనేది సుస్పష్టం. ప్రముఖులకు, దేశాధినేతలకు అమ్మాయిలను ఎరవేసి తన వ్యాపార విస్తరణ చేసుకుంటూ దేశాధినేతలతో ఇతడు పరిచయాలు పెంచుకున్న విధానం కచ్చితంగా అనుమానించదగినదే. ఒక మామూలు టీచర్గా తన జీవితాన్ని ప్రారంభించి ప్రపంచ నేతలకు యువతులను ఉపయోగించి లోబరుచుకున్న నీచ వ్యక్తి నేడు భౌతికంగా లేకపోయినా అతని ఫైల్స్ దేశదేశాల్లో భూకంపం పుట్టిస్తున్నాయి. తన దీవికి ఆహ్వానించి విందులు ఏర్పాటు చేసి దేశాధినేతల మధ్య పరిచయం కలిగించిన ఒక బ్రోకర్ గా మనం ఎప్స్టీన్ను వర్ణించవచ్చు. రాజకీయ నాయకులు స్వచ్ఛందంగా తమ పదవుల నుండి వైదొలగుతున్న పరిస్థితి నేడు ప్రపంచంలో కనబడుతున్నది కేవలం ఈ ఫైల్స్ లో వారి పేర్లు బయటపడిన కారణంగా మాత్రమే. ఈ ఫైల్స్లో 300 మంది ప్రముఖుల పేర్లు ఉన్నాయి. 1200 నుండి 1500 పేర్లు ఏదో ఒక నేరంతో ముడిపడి ఉన్న పరిస్థితి. మొత్తంగా 23,000 మంది పేర్లు ఈ ఫైల్స్ నిండా ఉటకించబడి ఉన్నట్లుగా చెబుతున్నారు. పేర్లు ఉన్న వారందరూ నేరస్థులుగా మనం పరిగణించలేం. కానీ ఫైల్స్లో వారి ప్రస్తావన ఉండడం అనుమానాస్పదం, అవమానకరం. బ్రిటన్లో ఇద్దరుముగ్గురు రాజీనామా చేశారు. లేబర్ పార్టీ నాయకుడు, ఇంకా ప్రిన్స్ ఆండ్రు తమ పదవుల నుండి తప్పుకున్నారు. కొందరు బహిరంగంగా క్షమాపణ చెప్పారు. విచారణలు మొదలైనాయి. దర్యాప్తులు కూడా ప్రారంభమైనాయి. అనేక దేశాలలో దేశాధినేతల పీఠాలు కదులుతున్నాయి. అమెరికా, భారత దేశాధినేతలలో మాత్రం చలనం లేదు. సమయం, తేదీలతో సహా ఈ ఫైల్స్లో ఆధారాలు ఉండగా, వాటిని మన నేతలు కొట్టి పారవేస్తున్నారు. పవర్ బ్రోకర్ల ద్వారా దళారీల ద్వారా మధ్యవర్తిత్వం నెరపడం దేశానికి సిగ్గుచేటు. అది ముఖ్యంగా దేశ రక్షణ వ్యవహారాలలో కావడం మరింత అనుమానాస్పదం. ఎందుకింత రాజీతత్వం, రాజీ ధోరణి? నేర సంబంధాలు దేశానికి, దేశ రక్షణకు చేటు కలిగించబోతున్నాయి. ఈ దేశంలో ప్రభుత్వాలకు, రాజకీయ నేతలకు ఇంకా విలువలు ఉన్నాయని నిరూపించుకోవలసిన బాధ్యత నేటి పాలకులపై ఎంతైనా ఉంది. - శ్రీ శ్రీ కుమార్
Grameena bank |ఆ.. పథకాలను సద్వినియోగం చేసుకోవాలి..
Grameena bank | ఆ.. పథకాలను సద్వినియోగం చేసుకోవాలి.. Grameena bank, చౌటుప్పల్,
Toxic Teaser: Yash surprises with his Makeover
Toxic Teaser Talk The post Toxic Teaser: Yash surprises with his Makeover appeared first on Telugu360 .
Choutuppal |బోర్ ను ప్రారంభిస్తున్న ఈఎల్వి భాస్కర్..
Choutuppal | బోర్ ను ప్రారంభిస్తున్న ఈఎల్వి భాస్కర్.. Choutuppal, ఆంధ్రప్రభ :
ఆత్మను ఉత్తేజితం చేసే రంజాన్ క్రతువు
చాలా మందికి తొమ్మిదవ ఇస్లామీయ మాసపు సంధ్యా సమయంలో ఆకాశంలో కనిపించే అతి సన్నని నెలవంక కేవలం ఒక ఖగోళ సంఘటన మాత్రమే. కానీ కోట్లాది మందికి, అది ముప్పై రోజుల సుదీర్ఘ ఆధ్యాత్మిక మారథాన్కు లభించిన ప్రారంభ సంకేతం.రంజాన్ అనేది కేవలం క్యాలెండర్లో మారే తేదీ కాదు; అది ఒక ‘ఆధ్యాత్మిక వసంతం’. ఆధునిక ప్రపంచపు హోరును తొలగించి, మానవ ఆత్మలోని నిశ్శబ్ద శక్తిని వెలికితీసే ఒక కాలానుగుణ పునరుద్ధరణ ఇది. ‘తక్షణ తృప్తి’ (Instant Gratification) కోరుకునే ఈకాలంలో, పవిత్ర మాసం పట్ల ఇస్లాం అనుసరించే విధానం ‘ఉద్దేశపూర్వక మితవాదం’ (Deliberate Moderation)కు ఒక నిదర్శనం. చంద్రుడిని చూసిన తర్వాతే ఉపవాసాన్ని ప్రారంభించాలని, ముగించాలని ప్రవక్త ముహమ్మద్ (సఅసం) ఇచ్చిన ఆదేశంలో ఒక అద్భుతమైన వైశిష్ట్యం ఉంది. ఇది విశ్వాసిని ప్రకృతితో మమేకం చేస్తూ ఒక ‘చాంద్రమాన లయ’ను (Lunar Metronome) సృష్టిస్తుంది.ఇది అతి ఉత్సాహంతో ముందే మొదలుపెట్టడం గురించి కాదు; సరైన సమయం కోసం వేచిఉండటంలోని నిగ్రహం గురించి. మనకు నచ్చిన పనిని చేయడం కంటే, సరైన సమయంలో సరైన పనిని చేయడమే నిజమైన శక్తి అని ఇది మనకు నేర్పుతుంది. ఉపవాస ప్రక్రియ ‘సహర్’, ‘ఇఫ్తార్’ అనే రెండు ప్రధాన ఘట్టాల మధ్య సాగుతుంది. సహర్: ఇది అహంపై చేసే ఒక నిశ్శబ్ద విజయం. ప్రపంచమంతా గాఢ నిద్రలో ఉన్న వేళ, తెల్లవారుజామున విశ్వాసి మేల్కొని అటు శరీరానికి, ఇటు ఆత్మకు అవసరమైన పోషణను పొందుతాడు. ఇది దైవంతో ఏర్పడే అత్యంత సన్నిహిత సమయం; రోజంతా ఆరాధనలో గడపడానికి అవసరమైన ఒక ‘పవిత్ర ఇంధనం’. ఇఫ్తార్: దీనికి విరుద్ధంగా, ఇఫ్తార్ అనేది ‘సరళత’ నేర్పే పాఠం. రోజంతా కఠినమైన నియమాలతో ఉండి, ఉపవాస విరమణ సమయంలో విందు వినోదాల కంటే, కేవలం ఒక ఖర్జూరం లేదా నీటి చుక్కతో విరమించడం ఒక అద్భుతమైన అనుభూతి. ఇది సంపన్నులకు ఒక చుక్క నీటి విలువను, ఆకలితో ఉండేవారి పట్ల గౌరవాన్ని గుర్తు చేస్తుంది. ప్రాథమికంగా ‘రోజా’ (ఉపవాసం) అనేది ఒక మానసిక విప్లవం. రోజూ సుమారు 16 గంటల పాటు, ఒక విశ్వాసి తన ప్రాథమిక సహజాతాలైన ఆకలి దప్పులను కూడా ఒక ఉన్నత శక్తి (దైవం) అధికారానికి లోబడి ఉంచుతాడు. ఇది ‘అంతర్గత సార్వభౌమాధికారానికి’ గొప్ప నిదర్శనం. ఒక వ్యక్తి చుట్టూ ఎంతటి ఆహార పదార్థాలు ఉన్నా, ‘దైవ అనుమతి’ లేనిదే అతను దేనినీ ముట్టుకోడు. ఆత్మఅనేది కేవలం శరీరానికి లేదా కోరికలకు బానిస కాదు అని నిరూపించే అత్యున్నత విశ్వాసం ఇది. ఏ ప్రాపంచిక సంస్థ లేదా సామాజిక ఒత్తిడి కూడా ఉపవాసం ఉన్న వ్యక్తి సంకల్పాన్ని దెబ్బతీయలేదు; ఇది సృష్టికర్తతో ఆ వ్యక్తి కుదుర్చుకున్న ఒక విడదీయరాని బంధం. వ్యక్తిగత చర్యలు సమాజంపై ఎలాంటి ప్రభావం చూపుతాయో రంజాన్ ఒక గొప్ప ఉదాహరణ. ఇది ఆచరణాత్మకమైన ‘సామాజిక సానుభూతి’ (Social Empathy). ఆకలి బాధను స్వయంగా అనుభవించడం ద్వారా, ఒక వ్యక్తిలో ‘అంతరాత్మ’ మేల్కొంటుంది. ఎదుటివారి కష్టాల్లో మనం పాలుపంచుకున్నప్పుడే వారి బాధను నిజంగా అర్థం చేసుకోగలమనే సందేశం ఇక్కడ కనిపిస్తుంది. ముప్పై రోజుల తర్వాత, పాత అలవాట్లకు తిరిగి వెళ్లడం లక్ష్యం కాదు; మరింత క్రమశిక్షణతో, సానుభూతితో కూడిన ఒక నూతన వెర్షన్గా బయటకు రావడం అసలైన ఉద్దేశం. ఉన్నతమైన నైతిక లక్ష్యం కోసం మన భౌతిక అవసరాలను త్యాగం చేసినప్పుడు, మనం మనల్ని కోల్పోము-బదులుగా మనల్ని మనం కొత్తగా కనుగొంటాం అని రంజాన్ నిరూపిస్తుంది. ప్రపంచం రోజురోజుకూ రొదతో, గందరగోళంతో నిండిపోతున్న వేళ.. ఉపవాసం ఇచ్చే ఈ నిశ్శబ్దమే అన్నిటికంటే శక్తివంతమైన సందేశం. - ముజాహిద్ ఎం.డి.
Suhas’ Hey Balwanth Movie Review
Hey Balwanth Movie Review Telugu360 Rating: 2.25/5 After impressing the audience with his comic timing, Suhas shifted to lead actor roles. He delivered impressive films and at the same time, several recent offerings of the actor ended up as disappointments. He sounded extremely confident on Hey Balwanth, a comic entertainer. Gopi Atchara is the director […] The post Suhas’ Hey Balwanth Movie Review appeared first on Telugu360 .
Andhra Pradesh : రాజధానిలో భూ కేటాయింపులపై నేడు కేబినెట్ సబ్ కమిటీ భేటీ
ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో నేడు మంత్రి వర్గ ఉప సంఘం భేటీ కానుంది.
Kadem |గంగాపూర్ బ్రిడ్జి పనులను పరిశీలించిన ఖానాపూర్ ఎమ్మెల్యే
Kadem | గంగాపూర్ బ్రిడ్జి పనులను పరిశీలించిన ఖానాపూర్ ఎమ్మెల్యే Kadem (నిర్మల్
Raithu Bharosa : భరోసా రైతుకు ఎప్పుడు... ముహూర్తం నిర్ణయించారటగా?
తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు భరోసా నగదు జమపై క్లారిటీ వచ్చింది
అతడే.. ఒక సైన్యం. ఇది ఒక సినిమా టైటిల్. సిఎం రేవంత్రెడ్డికి సరిగ్గా ఇది సరిపోతుంది. ఎందుకంటే.. రేవంత్రెడ్డి రాజకీయ అడుగులు వేసిన తొలినాళ్ల నుంచి అన్నీ తానై ఎదిగిన తీరును చూసిన వాళ్లు ఇలా చెబుతారు. అతడే ఒక సైన్యంగా మారి రేవంత్రెడ్డి పనిచేస్తారని పేర్కొంటారు. రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి ఇదే ఫార్ములాతో ప్రత్యర్థులను చిత్తు చిత్తుగా ఓడిస్తారని చెబుతుంటారు. ఎన్నిక ఏదైనా.. వ్యూహ రచన చేయడంలో దిట్ట. తనకు తానే సాటి అంటుంటారు. అంతేకాదు.. మగధీర సినిమాలో హీరో చెప్పిన డైలాగ్ ఒక్కొక్కడిని కాదు షేర్ఖాన్.. వంద మందిని ఒకేసారి పంపు”.. అన్నట్లుగా రేవంత్రెడ్డి ప్రతిపక్షపార్టీ అధినేత కెసిఆర్ను ఉద్దేశించి చాలా సందర్భాల్లో సవాల్ విసిరారు. సత్తాచాటారు. ప్రస్తుతం రాజకీయాల్లో సక్సెస్కు రేవంత్రెడ్డి కేరాఫ్గా మారారు. తన రాజకీయ జీవితంలో ఎన్ని ఎదురుదెబ్బలు తిన్నా, అవమానాలు ఎదురైనా వెనకడుగు వేయలేదు. ప్రత్యర్థులు, సొంత పార్టీ వాళ్లు ఎన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా ఛేదించడంలో తనకుతానే నేర్పరి. సొంత వాళ్లు సపోర్ట్ చేసినా, చేయకపోయినా తనకు తానే వ్యూహకర్త. గెలుపు రచన చేసుకొని ముందుకు సాగే కథనాయకుడు రేవంత్రెడ్డి. తన రాజకీయ జీవితం మొదలుపెట్టినప్పటి నుంచి ఇప్పటివరకు.. ఏ హోదాలోనైనా రేవంత్రెడ్డి ఒక్కడే.. అతడే ఒక సైన్యంగా రాజకీయాల్లో దూసుకెళ్తున్నారు. రేవంత్ రెడ్డి రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి విజయకేతం ఎగరవేయడం కామన్ అయింది. 2006లో మిడ్జిల్ జెడ్పిటిసిగా, 2007లో మహబూబ్నగర్ స్థానిక సంస్థల ఎంఎల్సిగా.. ఈ రెండు ఎన్నికలూ ఇండిపెండెంట్గా పోటీ చేసి గెలిచినవే. 2009లో టిడిపిలో చేరి.. అదే ఏడాది, 2014 అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్ ఎంఎల్ఎగా రెండుసార్లు విజయం సాధించారు. 2017 అక్టోబర్ 31న కాంగ్రెస్లో చేరారు. 2018లో కొడంగల్ ఎంఎల్ఎగా పోటీ చేసి తొలిసారి ఓటమి చవిచూశారు. అప్పటి అధికార బిఆర్ఎస్ కుట్రలకు రేవంత్ ఓటమిని ఎదుర్కోవాల్సి వచ్చిందని అందరికీ తెలిసిందే. ఆ ఓటమి రేవంత్ రెడ్డిలో మరింత కసిపెంచిందనే చెప్పాలి. మరుసటి ఏడాది 2019లో పార్లమెంట్ ఎన్నికల్లో మల్కాజ్గిరి నుంచి ఎంపిగా పోటీచేసి రేవంత్రెడ్డి ఘన విజయం అందుకున్నారు. అప్పటినుంచి రేవంత్ దశాదిశ పూర్తిగా మారింది. మల్కాజ్గిరి ఎంపిగా రేవంత్రెడ్డి గెలిచిన తర్వాత కాంగ్రెస్ అధిష్టానం తెలం గాణ రాష్ట్ర కాంగ్రెస్ రథసారథిని చేసింది. పిసిసి చీఫ్గా 2021 జులై 6న రేవంత్రెడ్డి పార్టీ బాధ్యతలు చేపట్టారు. తనకున్న ఇమేజ్, యూత్ ఫాలోయినింగ్తో పార్టీలో జోష్ నింపారు. హస్తం పార్టీలో సీనియర్, జూనియర్ నేతలను సమన్వయం చేసుకుంటూ పార్టీని గాడిలో పెట్టడంలో రేవంత్.. సైనికుడిలా పనిచేశారు. ఇంద్రవెల్లిలో చేపట్టిన దళిత గిరిజన దండోరా సభ పెద్ద సక్సెస్.. ఆ తర్వాత జంగ్ సైరన్, రైతు పోరుబాట, కల్లాల్లో కాంగ్రెస్ లాంటి పోరాటాలు అతడే.. ఒక సైన్యంలా చేసినవే. రాత్రికి రాత్రే నిర్ణయాలు తీసుకొని, ఉదయం వాటిని అమలు చేసినవి చాలా ఉన్నాయి. ప్రజల్లో బిఆర్ఎస్ ప్రభుత్వంపై అసహనం, వ్యతిరేకత బలంగా ఉండడం, దానికి రేవంత్ స్ట్రాటజీ వర్కవుట్ అయింది. రేవంత్ పాదయాత్రతో ప్రజల్లో పూర్తి విశ్వాసం పెరిగింది. కాంగ్రెస్కు సరైన సారథి, కెసిఆర్కు ప్రత్యామ్నాయం రేవంత్రెడ్డే అని తెలంగాణ జనం ఫిక్స్అయ్యారు. ఫలితంగా 2023 డిసెంబర్లో రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ ఏర్పాటైంది. అయితే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి పిసిసి చీఫ్గా రేవంత్ మినిట్ టు మినిట్ అతడే ఒకసైన్యంగా మారి పని చేశారని చెప్పక తప్పదు. 2023 డిసెంబర్ 7న ఎల్బిస్టేడియం వేదికగా రేవంత్రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. తెలంగాణ ప్రజలే కాదు.. దేశ ప్రజలు, ప్రపంచ నలుమూలల్లో ఉండే తెలుగు వారంతా రేవంత్రెడ్డి ప్రమాణస్వీకారాన్ని టివిల ముందు, లైవ్లు పెట్టుకొని మరి చూశారు. కెసిఆర్ లాంటి నేతను గద్దెదించి అధికారం చేపట్టడం అంటే మామూలు విషయం కాదు. రేవంత్రెడ్డి కంటే.. రాష్ట్ర రాజకీయాల్లో, కాంగ్రెస్ పార్టీలో చాలామంది సీనియర్ నేతలు ఉన్నారు. కానీ, వారెవరూ కెసిఆర్ను టచ్ చేయలేకపోయారు. నల్లమల అటవీ ప్రాంతంలోని మారుమూల పల్లె కొండారెడ్డిపల్లి నుంచి వచ్చిన రైతుబిడ్డ రేవంత్రెడ్డి చేసిన సాహసం, ధైర్యం.. ఒక్క ముక్కలో చెప్పాలంటే కసి సిఎం కుర్చీలో కూర్చునేలా చేశాయి. ప్రతి మూమెంట్లో రేవంత్ వేసిన అడుగులు సిఎం కుర్చీ వైపు నడిపించాయి. తనకు తానే వ్యూహాలు రచించుకొని ముందుకు సాగారు. విజయాన్ని అందుకున్నారు.సిఎం రేవంత్ రెడ్డికి వరుసగా విజయాలు వచ్చి తన ఖాతాలో పడ్తున్నాయి. ఈ మధ్యకాలంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికల ఫలితాలు సిఎం రేవంత్రెడ్డి ఇమేజ్ను మరింత పెంచేశాయి. అధిష్టానం వద్ద కూడా రేవంత్రెడ్డి అంటే ఏమిటో మరోసారి రుజువైంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా 64 శాతం, మున్సిపల్ ఎన్నికల్లో 80 శాతానికి పైగా కాంగ్రెస్ అభ్యర్థులు గెలుపొందారు. దానికి రేవంత్ రెడ్డి.. వ్యూహరచన, తన రాజకీయ చతురత నిదర్శనమని చెప్పకతప్పదు. అంతకు ముందు జరిగిన సికింద్రాబాద్ కంటోన్మెంట్, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. గ్రేటర్ హైదరాబాద్ అంటే.. బిఆర్ఎస్కు కంచుకోట అని, కాంగ్రెస్పై గ్రేటర్ ప్రజల్లో నమ్మకంలేదని, బుల్డోజర్ సర్కార్ అని గులాబీ నేతలు రెచ్చగొట్టినా.. గ్రేటర్ హైదరాబాద్ ప్రజలు మాత్రం సిఎం రేవంత్పై నమ్మకంతో హస్తానికి జైకొట్టారు. అంతేకాదు.. రెండేళ్ల కాలంలోనే అధికార పార్టీ కాంగ్రెస్పై, రేవంత్రెడ్డి ప్రభుత్వంపై ప్రజల్లో విశ్వాసం పోయిందని ప్రతిపక్షాలు ఆరోపించాయి. ప్రతి రోజు రేవంత్ను టార్గెట్ చేసుకొని బిఆర్ఎస్ నేతలు చేసే విమర్శలు తారస్థాయికి చేరాయి. కానీ సిఎం రేవంత్ ప్రతిపక్షాల విమర్శలకు స్థానిక, మున్సిపల్ ఎన్నికల ఫలితాలతోనే చెక్ పెట్టారు. సీఎం రేవంత్ రెడ్డి.. ప్రతి ఎన్నికను అతడే ఒక సైన్యంగా మారి గెలుపు తీరాలకు చేర్చారు. - కంచ రాజు 99638 01882
ఢిల్లీలో బీజేపీ పాలనకు ఏడాది పూర్తి
ఢిల్లీలో బీజేపీ పాలనకు ఏడాది పూర్తి అయింది.

30 C