SENSEX
NIFTY
GOLD
USD/INR

Weather

27    C
... ...View News by News Source

BRS |మంత్రి వివేక్ వెంకటస్వామి భారీ షాక్…

BRS | మంత్రి వివేక్ వెంకటస్వామి భారీ షాక్… BRS | మంచిర్యాల

ప్రభ న్యూస్ 21 Jan 2026 1:28 pm

Andhra Pradesh : కూటమి సర్కార్ ఆ ధైర్యం చేస్తుందా? వదిలేస్తుందా?

వైసీపీకి చెందిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడే అవకాశముందన్న చర్చ ఏపీ రాజకీయాల్లో పెద్దయెత్తున చర్చ జరుగుతుంది

తెలుగు పోస్ట్ 21 Jan 2026 1:28 pm

Heart attack |అంత్యక్రియల్లో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే షిండే

Heart attack | అంత్యక్రియల్లో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే షిండే Heart attack

ప్రభ న్యూస్ 21 Jan 2026 1:27 pm

Dandepalli |వైభవంగా మార్కండేయ జయంతి వేడుకలు

Dandepalli | వైభవంగా మార్కండేయ జయంతి వేడుకలు Dandepalli | దండేపల్లి, ఆంధ్రప్రభ

ప్రభ న్యూస్ 21 Jan 2026 1:25 pm

Regonda |పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలి

Regonda | పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలి Regonda | రేగొండ, ఆంధ్రప్రభ

ప్రభ న్యూస్ 21 Jan 2026 1:22 pm

ఆంధ్రప్రదేశ్ స్పీకర్ అయ్యన్నపాత్రుడు సంచలన వ్యాఖ్యలు

ఆంధ్రప్రదేశ్ స్పీకర్ అయ్యన్నపాత్రుడు సంచలన వ్యాఖ్యలు చేశారు.

తెలుగు పోస్ట్ 21 Jan 2026 1:20 pm

Andhraprabha |వాస్తవ కథనాల వేదిక ఆంధ్రప్రభ దినపత్రిక

Andhraprabha | వాస్తవ కథనాల వేదిక ఆంధ్రప్రభ దినపత్రిక Andhraprabha | మక్తల్,

ప్రభ న్యూస్ 21 Jan 2026 1:15 pm

Uttar Pradesh |కుప్పకూలిన ఆర్మీ ట్రైనీ విమానం

Uttar Pradesh | కుప్పకూలిన ఆర్మీ ట్రైనీ విమానం Uttar Pradesh |

ప్రభ న్యూస్ 21 Jan 2026 1:15 pm

Telangana : మల్లు రవి ఎమ్మెల్యేపై చేయి చేసుకోవడం దారుణం

నాగర్ కర్నూల్ ఎంపీ మల్లు రవి బీఆర్ఎస్ అలంపూర్ ఎమ్మెల్యే విజయుడుపై చేయి చేసుకోవడాన్ని కేటీఆర్ ఖండించారు

తెలుగు పోస్ట్ 21 Jan 2026 1:12 pm

T20 World cup |ఆడుతారో.. లేదో..?

T20 World cup | ఆడుతారో.. లేదో..? T20 World cup |

ప్రభ న్యూస్ 21 Jan 2026 1:09 pm

MLA |పట్టణ సమస్యలపై నిరసన

MLA | పట్టణ సమస్యలపై నిరసన MLA | పరకాల, ఆంధ్రప్రభ :

ప్రభ న్యూస్ 21 Jan 2026 1:08 pm

నగర్ వన్ యోజన కింద 6 కొత్త అర్బన్‌ ఫారెస్ట్‌ పార్క్‌లు

పట్టణాల్లో పచ్చదనాన్ని విస్తరించడంతో పాటు పర్యావరణ సమతుల్యతను కాపాడే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న నగర్‌ వన్‌ యోజన పథకం కింద రాష్ట్రానికి తాజాగా ఆరు అర్బన్‌ ఫారెస్ట్‌ పార్క్‌లు మంజూరయ్యాయి.2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఈ ఆరు ప్రాజెక్టుల కోసం మొదటి దశలో కేంద్ర ప్రభుత్వం మొత్తం రూ.8.26 కోట్ల నిధులను విడుదల చేసినట్లు అటవీ సంరక్షణ ప్రధాన అధికారి డాక్టర్‌ సి.సువర్ణ వెల్లడించారు. అటవీ అభివృద్ధి సంస్థ ద్వారా నిధుల వినియోగంఈ నిధులను […] The post నగర్ వన్ యోజన కింద 6 కొత్త అర్బన్‌ ఫారెస్ట్‌ పార్క్‌లు appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 21 Jan 2026 1:03 pm

ప్రజల పక్షాన పోరాడుతున్న పత్రిక ‘జనంసాక్షి’

ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు భూపాలపల్లిలో ‘జనంసాక్షి’ క్యాలెండర్ లు ఆవిష్కరణ జయశంకర్ భూపాలపల్లి బ్యూరో, (జనంసాక్షి): ప్రజల పక్షాన పోరాడుతున్న …

జనం సాక్షి 21 Jan 2026 1:00 pm

Makthal |రూ.కోటి 15 లక్షలతో సీసీ రోడ్డు పనులు…

Makthal | రూ.కోటి 15 లక్షలతో సీసీ రోడ్డు పనులు… Makthal |

ప్రభ న్యూస్ 21 Jan 2026 12:49 pm

భూముల మార్కెట్ విలువను మరోసారి పెంచిన ఏపీ ప్రభుత్వం

ఆంధ్రప్రదేశ్‌లో భూముల మార్కెట్ విలువలను రాష్ట్ర ప్రభుత్వం మరోసారి పెంచింది. సవరించిన భూముల మార్కెట్ విలువలు ఫిబ్రవరి 1వ తేదీ నుంచి అమల్లోకి రానున్నట్లు రెవెన్యూ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సాయి ప్రసాద్ మెమో జారీ చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇది రెండోసారి భూముల మార్కెట్ విలువల పెంపు కావడం గమనార్హం. గత ఏడాది కొత్త జిల్లాలు, వాణిజ్య ప్రాంతాలు, అభివృద్ధి చెందుతున్న పట్టణాల్లో భూముల మార్కెట్ విలువను ప్రభుత్వం 15 […] The post భూముల మార్కెట్ విలువను మరోసారి పెంచిన ఏపీ ప్రభుత్వం appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 21 Jan 2026 12:35 pm

Davos : ఎందుకురా అయ్యా.. ఈ ప్రచారం.. వచ్చినప్పుడు చెబితే సరిపోతుందిగా?

దావోస్ లో లక్షల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయని రెండు తెలుగు రాష్ట్రాలు డబ్బా కొట్టుకోవడం కొంతకాలంగా పరిపాటిగా మారింది

తెలుగు పోస్ట్ 21 Jan 2026 12:29 pm

జీరో టికెట్ వివాదం.. ఉద్యోగం నుంచి తొలగింపు..మనస్తాపంతో ఆర్టీసీ కండక్టర్ మృతి

ప్రయాణికురాలికి ఆధార్ కార్డు లేకపోయినా జీరో టికెట్ ఇచ్చారని కండక్టర్‌పై వేటు విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించారనే ఆరోపణలతో ఉద్యోగం నుంచి తొలగించబడిన ఓ ఆర్టీసీ కండక్టర్ మనస్తాపంతో మరణించారు. ఈ ఘటనతో ఆగ్రహించిన కుటుంబ సభ్యులు, మృతదేహంతో డిపో ఎదుట ఆందోళనకు దిగారు. ఈ విషాదకర సంఘటన వరంగల్ జిల్లా నర్సంపేటలో మంగళవారం చోటుచేసుకుంది.సంగెం మండలం పల్లారుగూడ గ్రామానికి చెందిన బొమ్మ రాజ్ కుమార్ నర్సంపేట ఆర్టీసీ డిపోలో కండక్టర్‌గా పనిచేస్తున్నారు. ఇటీవల విధి నిర్వహణలో భాగంగా […] The post జీరో టికెట్ వివాదం.. ఉద్యోగం నుంచి తొలగింపు..మనస్తాపంతో ఆర్టీసీ కండక్టర్ మృతి appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 21 Jan 2026 12:26 pm

Kavitha : ఫోన్ ట్యాపింగ్ కేసుపై కవిత సంచలన వ్యాఖ్యలు

ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ సందర్భంగా తెలంగాణ జాగృతి సంస్థ అధ్యక్షురాలు కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు.

తెలుగు పోస్ట్ 21 Jan 2026 12:25 pm

నన్ను చంపితే .. మీరు భూమ్మీదే ఉండరు

– ఇరాన్‌కు ట్రంప్‌ హెచ్చరిక తనపై హత్యకు పాల్పడితే.. ఆ దేశాన్ని అమెరికా భూస్థాపితం చేస్తుందని వార్నింగ్ ఇచ్చారు. ఇరాన్‌ను ఉద్దేశించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరుదేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సమయంలో ఓ మీడియా సంస్థ ఇంటర్వ్యూలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. తనపై ఏదైనా హత్యాయత్నం జరిగి, దాని వెనక ఇరాన్ హస్తం ఉందని తేలితే.. ఆ దేశాన్ని తుడిచిపెట్టేయాలని తన సలహాదారులను ఆదేశించినట్లు ట్రంప్ ఇప్పటికే […] The post నన్ను చంపితే .. మీరు భూమ్మీదే ఉండరు appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 21 Jan 2026 12:02 pm

Power Star |మరో బ్లాక్ బస్టర్ ఇవ్వనున్నారా..?

Power Star | మరో బ్లాక్ బస్టర్ ఇవ్వనున్నారా..? Power Star |

ప్రభ న్యూస్ 21 Jan 2026 12:00 pm

వలపు వల.. ఈ గ్యాంగ్ చేతిలో పడ్డారంటే మీ ఆస్తులు హాంఫట్

డబ్బులు సంపాదించడానికి అనేక మార్గాలు. చీటింగ్ తో అనేక దారులు వెతుక్కుంటున్నారు

తెలుగు పోస్ట్ 21 Jan 2026 11:57 am

భారీగా పెరిగిన మిర్చి ధరలు.. క్వింటాల్ ఎంతంటే?

తెలుగు రాష్ట్రాల్లో మిర్చి ధర భారీగా పెరిగింది

తెలుగు పోస్ట్ 21 Jan 2026 11:30 am

Tirumalagiri |రోడ్డుప్రమాదంలో బాలుడు మృతి

Tirumalagiri | రోడ్డుప్రమాదంలో బాలుడు మృతి Tirumalagiri | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్

ప్రభ న్యూస్ 21 Jan 2026 11:29 am

అండర్-12బాలురకు క్రికెట్ బ్యాటింగ్ గ్లోవ్స్

స్పాన్సర్ చేసిన జిఎల్ఎన్ స్వీట్స్ యజమాని లడ్డుబాబు విశాలాంధ్ర- ధర్మవరం; ఆర్ డి టి స్పోర్ట్స్ సెంటర్ ధర్మవరంలో క్రికెట్ ప్రాక్టీస్ చేస్తున్న ఇద్దరు అబ్బాయిలకు క్రికెట్ బ్యాటింగ్ గ్లోవ్స్ స్పాన్సర్ చేసిన జి ఎల్ ఎన్ స్వీట్స్ యజమాని లడ్డుబాబు ఇటీవల పూర్తయిన అండర్-12 మండల స్థాయి టోర్నమెంట్‌కు లడ్డూ బాబు ట్రోఫీలను కూడా అందించారు అని క్రికెట్ కోచ్ రాజశేఖర్ తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ అండర్-12 టోర్నమెంట్ చివరి ఆటచూస్తున్నప్పుడు లడ్డూ బాబు […] The post అండర్-12బాలురకు క్రికెట్ బ్యాటింగ్ గ్లోవ్స్ appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 21 Jan 2026 11:26 am

Gold Rates : రికార్డు బ్రేక్ చేసిన బంగారం ధరలు...ఎంత పెరిగిందో తెలుసా?

బంగారం ధరలు భారీగా పెరిగాయి.

తెలుగు పోస్ట్ 21 Jan 2026 11:22 am

HYD |ఫ్లైఓవర్‌పై కారు బోల్తా

HYD | ఫ్లైఓవర్‌పై కారు బోల్తా HYD | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్

ప్రభ న్యూస్ 21 Jan 2026 11:21 am

Challapalli |మాజీ జడ్పీటీసీ ముత్యాల చిట్టబ్బాయ్ కన్నుమూత

Challapalli | మాజీ జడ్పీటీసీ ముత్యాల చిట్టబ్బాయ్ కన్నుమూత Challapalli | చల్లపల్లి,

ప్రభ న్యూస్ 21 Jan 2026 11:18 am

ఘనంగా ఆర్య వైశ్యుల వాసవి ఆత్మార్పణ దినోత్సవ కార్యక్రమం

విశాలాంధ్ర ధర్మవరం; ఆర్యవైశ్యుల కులదేవత శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి ఆత్మార్పణ దినోత్సవ కార్యక్రమాన్ని ఆర్యవైశ్య సంఘం వాటి అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఉదయం శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో ఆలయ అర్చకులు చంద్రశేఖర్ శర్మ, నారాయణ శాస్త్రి ఆధ్వర్యంలో గణపతి హోమం, వాసవి కన్యకా పరమేశ్వరి దేవి మూలవిరాట్ కు అభిషేక కార్యక్రమాల అనంతరం, వాసవి కన్యకలతో స్థానిక పాండురంగ స్వామి దేవాలయం నుంచి ప్రధాన కలశములతో ఊరేగింపుగా అమ్మవారి […] The post ఘనంగా ఆర్య వైశ్యుల వాసవి ఆత్మార్పణ దినోత్సవ కార్యక్రమం appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 21 Jan 2026 11:06 am

2047 Vision Document |వరల్డ్ ఎకనామిక్ ఫోరం 2026” సదస్సులో రేవంత్ రెడ్డి, మెగాస్టార్

2047 Vision Document | వరల్డ్ ఎకనామిక్ ఫోరం 2026” సదస్సులో రేవంత్

ప్రభ న్యూస్ 21 Jan 2026 11:00 am

ఫ్యామిలీ పోలీస్ కౌన్సిలింగ్ సెంటర్ ద్వారా సమస్యల పరిష్కారానికి కృషి

– డిఎస్పి హేమంత్ కుమార్విశాలాంధ్ర- ధర్మవరం; ఫ్యామిలీ పోలీస్ కౌన్సిలింగ్ సెంటర్ ద్వారా సమస్యలను పరిష్కరించే దిశగా కృషి చేస్తామని డిఎస్పి హేమంత్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా వారు నూతన కమిటీని డిఎస్పి కార్యాలయంలో ప్రకటించారు. ఈ కమిటీలో ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు హరి శ్రీనివాస్, రిటైర్డ్ హెడ్మాస్టర్, విశ్రాంత ఉద్యోగుల అసోసియేషన్ అధ్యక్షులు చలపతి, ఐసిడిఎస్ అంగన్వాడీ సూపర్వైజర్ గంగా భవాని, ప్రముఖ న్యాయవాదులు భాగ్యలక్ష్మి, సీనియర్ విశాలాంధ్ర రిపోర్టర్ రాఘవ లను ఈ […] The post ఫ్యామిలీ పోలీస్ కౌన్సిలింగ్ సెంటర్ ద్వారా సమస్యల పరిష్కారానికి కృషి appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 21 Jan 2026 10:49 am

America |ట్రంప్ ప్రయాణిస్తున్న విమానానికి తప్పిన పెను ప్రమాదం

America | ట్రంప్ ప్రయాణిస్తున్న విమానానికి తప్పిన పెను ప్రమాదం America |

ప్రభ న్యూస్ 21 Jan 2026 10:47 am

Telangana : నేడు ఆదిలాబాద్ జిల్లాకు మల్లు భట్టి విక్రమార్క

తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క నేడు ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు.

తెలుగు పోస్ట్ 21 Jan 2026 10:37 am

Devara 2 |ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ కలిసి నటిస్తున్నారా..?

Devara 2 | ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ కలిసి నటిస్తున్నారా..? Devara 2

ప్రభ న్యూస్ 21 Jan 2026 10:30 am

ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులకు గుడ్ న్యూస్

తెలంగాణ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులకు గుడ్ న్యూస్ చెప్పింది

తెలుగు పోస్ట్ 21 Jan 2026 10:29 am

TG |సబితా ఇంద్రారెడ్డిని కలిసిన గాండ్ల మల్లికార్జున్..

TG | సబితా ఇంద్రారెడ్డిని కలిసిన గాండ్ల మల్లికార్జున్.. TG, వికారాబాద్, ఆంధ్రప్రభ

ప్రభ న్యూస్ 21 Jan 2026 10:28 am

Weather Report : వాతావరణ శాఖ కీలక అప్ డేట్.. రానున్న మూడు రోజుల పాటు

రెండు తెలుగు రాష్ట్రాల్లో చలితీవ్రత తగ్గినట్లు కనిపిస్తున్నప్పటికీ ఇంకా పూర్తి స్థాయిలో తగ్గలేదు

తెలుగు పోస్ట్ 21 Jan 2026 10:17 am

Revanth Reddy : జులై, ఆగస్టులో హైదరాబాద్ లో ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సు

ప్రపంచ ఆర్థిక వేదిక వార్షిక సమావేశానికి కొనసాగింపుగా ప్రతి ఏడాది జూలై లేదా ఆగస్టులో హైదరాబాద్‌లో ప్రత్యేక ఫాలో-అప్ సమావేశం నిర్వహించాలని తెలంగాణ ముఖ్యమంత్రి రెవంత్‌రెడ్డి ప్రతిపాదించారు

తెలుగు పోస్ట్ 21 Jan 2026 10:12 am

Hyderabad : ఫ్లైఓవర్ పై కారు అదుపు తప్పి బోల్తా

హైదరాబాద్ లో ఫ్లైఓవర్ పై కారు అదుపు తప్పి బోల్తా పడింది.

తెలుగు పోస్ట్ 21 Jan 2026 10:02 am

Andhra Pradesh : కల్యాణదుర్గంలో మరో ప్రతిష్టాత్మకమైన పరిశ్రమ

రాయలసీమకు గుడ్ న్యూస్. కియాతో పాటు మరొక భారీ సంస్థ రాయలసీమకు రానుంది.

తెలుగు పోస్ట్ 21 Jan 2026 9:52 am

Chandrababu |​విజనరీ ప్రసంగం –గ్లోబల్ ఇన్వెస్టర్ల ఫిదా..

Chandrababu | ​విజనరీ ప్రసంగం – గ్లోబల్ ఇన్వెస్టర్ల ఫిదా.. Chandrababu, ​శ్రీకాళహస్తి,

ప్రభ న్యూస్ 21 Jan 2026 9:46 am

KCR Municipal Elections |మునిసిపల్ ఎన్నికల వేళ బీఆరెస్‌లో వ్యూహాత్మక మార్పులు

KCR Municipal Elections | కేసీఆర్ ప్రత్యక్ష ప్రచారం చేసే అవకాశాలపై రాజకీయ

ప్రభ న్యూస్ 21 Jan 2026 9:36 am

72 గంటల్లో లొంగిపోండి.. ఇరాన్ హెచ్చరికలు

ఇరాన్ లో నిరసనలు కొనసాగుతున్నాయి.

తెలుగు పోస్ట్ 21 Jan 2026 9:35 am

Gold Prices Today : పసిడి ఇక కొనలేం..వెండి ఇంటికి తెచ్చుకోలేం

ఈరోజు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. వెండి ధరల్లో కూడా పెరుగుదల కనిపించింది

తెలుగు పోస్ట్ 21 Jan 2026 9:22 am

Telangana |సీఎం కప్ క్రీడలు లక్ష్యం ఇదే..

Telangana | సీఎం కప్ క్రీడలు లక్ష్యం ఇదే.. Telangana, నల్లబెల్లి, ఆంధ్రప్రభ

ప్రభ న్యూస్ 21 Jan 2026 9:16 am

Pawan kalyan : నేడు పెడన నియోజకవర్గానికి పవన్

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నేడు కృష్ణా జిల్లాలో పర్యటించనున్నారు

తెలుగు పోస్ట్ 21 Jan 2026 8:56 am

Tirumala : ఈరోజు తిరుమలలో భక్తుల రద్దీ ఎలా ఉందంటే?

తిరుమలలో భక్తుల రద్దీ నేడు కూడా కొనసాగుతుంది

తెలుగు పోస్ట్ 21 Jan 2026 8:44 am

నేడు మూడో రోజు దావోస్ లో చంద్రబాబు

దావోస్ లో జరుగుతున్న ప్రపంచ ఆర్ధిక సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు వరుసగా మూడో రోజూ కీలకమైన సమావేశాల్లో పాల్గొననున్నారు.

తెలుగు పోస్ట్ 21 Jan 2026 8:32 am

BRS Party |కౌన్సిలర్ గా పోటీ చేయనున్న ముర్తుజా..

BRS Party | కౌన్సిలర్ గా పోటీ చేయనున్న ముర్తుజా.. BRS Party,

ప్రభ న్యూస్ 21 Jan 2026 8:32 am

విచారణకు తాత్కాలిక విరామమే

బీఆర్ఎస్ నేత హరీశ్ రావును మరోసారి విచారిస్తామని సిట్ అధికారులు వెల్లడించారు

తెలుగు పోస్ట్ 21 Jan 2026 8:11 am

Chandrababu :పెట్టుబడులు పెట్టండి.. ఏపీ పరిశ్రమల ఏర్పాటుకు అనుకూలం

దావోస్ పర్యటనలో ఆంధప్రదేశ్ కు పెట్టుబడుల కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు బృందం ప్రయత్నిస్తుంది

తెలుగు పోస్ట్ 21 Jan 2026 8:01 am

Telangana : గుడ్ న్యూస్...తెలంగాణతో భాగస్వామ్యానికి గూగుల్ ఆసక్తి

దావోస్ లో తెలంగాణకు గుడ్ న్యూస్ లభించింది.

తెలుగు పోస్ట్ 21 Jan 2026 7:48 am

భారత్‌తో వాణిజ్య ఒప్పందం.. మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ ` ఈయూ చీఫ్

లండన్(జనంసాక్షి):భారత్`ఐరోపా యూనియన్ మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కోసం చర్చలు జరుగుతున్నాయి. ఆ డీల్ దాదాపు ఖరారయ్యే దశలో ఉంది. దీనిని ఉద్దేశించి యూరోపియన్ కమిషన్ ప్రెసిడెంట్ …

జనం సాక్షి 21 Jan 2026 6:34 am

మున్సిపల్ ఎన్నికలకు ఈసీ కసరత్తు

` 24 లేదా 27న మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్? ` కలెక్టర్లతో ఎసఈసీ రాణికుముదిని వీడియో కాన్ఫరెన్స్ హైదరాబాద్(జనంసాక్షి):మున్సిపల్ ఎన్నికల నిర్వహణపై తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం …

జనం సాక్షి 21 Jan 2026 6:32 am

చలాన్ల పేరుతో వెహికిల్ కీ లాగొద్దు

` పోలీస్ వేధింపులపై హైకోర్టు సీరియస్ హైదరాబాద్(జనంసాక్షి):వాహన చలాన్లపై వాహనదారులను వేధింపులకు గురి చేయవద్దని ట్రాఫిక్ పోలీసులకు తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. పెండింగ్ …

జనం సాక్షి 21 Jan 2026 6:31 am

ఐదు నిమిషాల ఆలస్యానికి ఒకే..

` ఇంటర్‌బోర్డు ఆమోదం ` ఇంటర్ విద్యార్థులకు ఉపశమనం హైదరాబాద్Ž(జనంసాక్షి):ఇంటర్ వార్షిక పరీక్షలకు ఆలస్యంగా వచ్చే విద్యార్థులను అనుమతించాలని ఇంటర్‌బోర్డు నిర్ణయించింది. ఐదు నిమిషాలు ఆలస్యంగా వచ్చే …

జనం సాక్షి 21 Jan 2026 6:29 am

గ్రీన్‌లాండ్ స్వాధీనం చేసుకుని తీరతాం

` ఆ ప్రాంతానికి చాగోస్ దీవుల పరిస్థితి రాకూడదు ` మరో కారణం చెప్పిన ట్రంప్ వాషింగ్టన్(జనంసాక్షి):గ్రీన్‌లాండ్‌ను స్వాధీనం చేసుకోవడానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పలు …

జనం సాక్షి 21 Jan 2026 6:26 am

తప్పు చేయకపోతే భయమెందుకు?

` ఫోన్ ట్యాపింగ్ దోషులకు శిక్ష తప్పదు ` చేసిన తప్ప్పులు కప్పిపుచ్చుకోవడానికే డ్రామాలు ` కాంగ్రెస్ నేతల విమర్శలు కామారెడ్డి/హైదరాబాద్(జనంసాక్షి): ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎంతటి …

జనం సాక్షి 21 Jan 2026 6:24 am

హరీశ్‌పై ప్రశ్నల వర్షం

` నాపై కక్ష సాధిస్తున్నారు. ` పైవాళ్లు రాసిచ్చినవే అడిగారు ` సిట్ ఎన్నిసార్లు పిలిచినా వెళ్తాం ` ఫోన్ ట్యాపింగ్‌లో నిరాధార ఆరోపణలు ` సింగరేణి …

జనం సాక్షి 21 Jan 2026 6:22 am

పేదల జీవితాలలో వెలుగు నింపడమే ప్రభుత్వం లక్ష్యం

` అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాం ` మహిళలకు ఆర్థిక భరోసా అందిస్తాం:మంత్రి ఉత్తమ్ నేరేడుచర్ల(జనంసాక్షి):రానున్న మూడేళ్లలో నేరేడుచర్ల మున్సిపాలిటీని మరింత అభివద్ధి చేస్తా. పేదల …

జనం సాక్షి 21 Jan 2026 6:21 am

ఆర్టిఫిషియల్ ఇంటెలీజెన్స్‌కి తెలంగాణే వేదిక

` ఏఐతో సమర్ధవంతంగా పౌరసేవలు ` ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగం ` జ్యూరిక్‌లో ముఖ్యమంత్రికి ప్రవాసుల ఘనస్వాగతం దావోస్(జనంసాక్షి):దావోస్ ఆర్టిఫిషియల్ …

జనం సాక్షి 21 Jan 2026 6:20 am

21st jan 2026 |నేటి పంచాంగం

21st jan 2026 | నేటి పంచాంగం & ద్వాదశ రాశి ఫలితాలు

ప్రభ న్యూస్ 21 Jan 2026 6:00 am

వ్యూహాత్మకంగా ముందుకు

. ప్రపంచ స్థాయి నగరంగా ఫ్యూచర్ సిటీ. ప్రాజెక్టు వేగవంతానికి సంయుక్త టాస్క్‌ఫోర్స్. సీఎం రేవంత్‌తో యూఏఈ మంత్రి అబ్దుల్లా. దావోస్ వేదికగా చర్చలు విశాలాంధ్ర-హైదరాబాద్: తెలంగాణతో వ్యూహాత్మక భాగస్వామ్యంపై తమ ప్రభుత్వం ఆసక్తిగా ఉందని యూఏఈ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ అల్ మార్రీ తెలిపారు. ఫ్యూచర్ సిటీ ప్రాజెక్టుపై కలిసి పనిచేద్దామని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో అన్నారు. ప్రాజెక్ట్ వేగవంతమయ్యేందుకు సంయుక్త టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేయాలని సూచించారు. యూఏఈ ఫుడ్ క్లస్టర్‌తో తెలంగాణ […] The post వ్యూహాత్మకంగా ముందుకు appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 20 Jan 2026 10:55 pm

‘తెలంగాణ రైజింగ’లో భాగమవ్వండి

. ‘ఇండియా పెవిలియన’ సదస్సులో దిగ్గజ పారిశ్రామికవేత్తలకు మంత్రి శ్రీధర్‌బాబు పిలుపు. పారిశ్రామికాభివృద్ధికి అవకాశాలు పుష్కలం విశాలాంధ్ర – హైదరాబాద్ : ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస’లో ఇతర రాష్ట్రాలకు రోల్ మోడల్ గా నిలిచిన రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టి ‘తెలంగాణ రైజింగ’లో భాగస్వామ్యం కావాలని దిగ్గజ పారిశ్రామికవేత్తలను రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు కోరారు. పారిశ్రామికాభివృద్ధికి అన్ని రకాలుగా అనుకూలంగా ఉన్న తెలంగాణతో కలిసి పని చేసేందుకు, రాష్ట్రాభివృద్ధిలో పాలు […] The post ‘తెలంగాణ రైజింగ’లో భాగమవ్వండి appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 20 Jan 2026 10:53 pm

ఖరీఫ్ కల్లా యూరియా యాప్

. కేంద్ర ప్రాయోజిత పథకాలు వథా కానివ్వొద్దు. అధికారులకు మంత్రి తుమ్మల ఆదేశం విశాలాంధ్ర-హైదరాబాద్: వచ్చే ఖరీఫ్ కల్లా రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు యూరియా (ఫెర్టిలైజర్) యాప్ అందుబాటులో తేవాలని అధికారులను వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. మంగళవారం సచివాలయంలో వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, ఉద్యానవన శాఖల పురోగతిపై వ్యవసాయశాఖ సెక్రటరి, ఆయా శాఖల డైరెక్టర్లు, ఉన్నతాధికారులతో మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వ్యవసాయ శాఖ అమలు చేస్తున్న వ్యవసాయ యాంత్రీకరణ, ప్రకృతి […] The post ఖరీఫ్ కల్లా యూరియా యాప్ appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 20 Jan 2026 10:51 pm

ప్రకృతి సేద్యం వైపు రైతులను ప్రోత్సహించాలి

కేవీవీ ప్రసాద్విశాలాంధ్ర`బేస్తవారిపేట : ప్రస్తుతం ఎరువులు, పురుగు మందుల వాడకం పెరిగిపోయిందని, ప్రకృతి సేద్యం చేసేలా రైతులను ప్రోత్సహించాల్సిన అవసరం ప్రభుత్వాలకు ఉందని ఆంధ్ర ప్రదేశ్ రైతు సంఘం రాష్ట కార్యదర్శి కేవీ ప్రసాద్ తెలిపారు. స్థానిక సీపీఐ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన రైతు సంఘ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. రైతులు అనేక రకాల పంటలు పండించినప్పటికీ సరైన మద్దతు ధర లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారని, కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత […] The post ప్రకృతి సేద్యం వైపు రైతులను ప్రోత్సహించాలి appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 20 Jan 2026 10:47 pm

‘పంజాబ్ కేసరి’ ప్రచురణకు సుప్రీం అనుమతి

న్యూదిల్లీ: పంజాబ్ కేసరి గ్రూప్ వార్తా పత్రిక ప్రింటింగ్‌కు సుప్రీంకోర్టు మంగళవారం అనుమతించింది. రాష్ట్ర కాలుష్య నియంత్రణ బోర్డు నిర్ణయం కారణంగా… కొన్ని సంచికల ప్రచురణ ప్రభావితమవు తుందన్న పంజాబ్ కేసరి గ్రూప్ చేసిన విజ్ఞప్తిని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం పరిగణనలోకి తీసుకుంది. ‘మా వార్తాపత్రిక ఒక కథనం కారణంగా నిలిచిపోకూడదు. మా ప్రెస్‌కు విద్యుత్ సరఫరా నిలిపివేయబడింది’ అని వార్తాపత్రిక తరపున హాజరైన సీనియర్ న్యాయవాది ముకుల్ రోహిత్గి తెలిపారు. […] The post ‘పంజాబ్ కేసరి’ ప్రచురణకు సుప్రీం అనుమతి appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 20 Jan 2026 10:46 pm

ఫోన్‌పే ఐపీఓకుసెబీ గ్రీన్ సిగ్నల్

న్యూదిల్లీ: వాల్‌మార్ట్ నేతృత్వంలోని ఫిన్‌టెక్ సంస్థ ఫోన్‌పే పబ్లిక్ ఇష్యూకు మార్గం సుగమమైంది. ఈ ఐపీఓకు మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ నుంచి ఆమోదం లభించింది. సెబీ సూచించిన మార్పులు, చేర్పులకు అనుగుణంగా అప్‌డేటెడ్ డీహెచఆర్‌పీని ఫోన్‌పే త్వరలో సమర్పించనుంది. అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ ఐపీఓ త్వరలోనే పట్టాలెక్కనుందని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఫోన్‌పే ఐపీఓ పూర్తి ఆఫర్ ఫర్ సేల్ రూపంలో జరగనుంది. ప్రస్తుత వాటాదారులు తమ వాటాలను పబ్లిక్ ఇష్యూ ద్వారా విక్రయించనున్నారు. […] The post ఫోన్‌పే ఐపీఓకుసెబీ గ్రీన్ సిగ్నల్ appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 20 Jan 2026 10:44 pm

చంద్రబాబుపై కేసులుఎందుకు కొట్టేశారు

విశాలాంధ్ర బ్యూరో- అమరావతి: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు సంబంధించి గత ప్రభుత్వ హయాంలో నమోదైన కేసుల మూసివేతపై హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఫైబర్ నెట్ కుంభకోణంతో పాటు స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కేసులను న్యాయస్థానాలు కొట్టివేసిన సంగతి తెలిసిందే. దర్యాప్తు సంస్థ సిఫార్సు మేరకు ఈ నిర్ణయాలు తీసుకున్నాయి. అయితే ఈ కేసుల కొట్టివేత సమయంలో అభ్యంతరా లను న్యాయస్థానాలు సరిగా పరిగణనలోకి తీసుకోలేదంటూ హైకోర్టులో పిటిషన్‌లు […] The post చంద్రబాబుపై కేసులుఎందుకు కొట్టేశారు appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 20 Jan 2026 10:42 pm

ఫాసిస్టు, మతోన్మాద శక్తులను అడ్డుకునేందుకు కలిసి నడుద్దాం

. ప్రమాదంలో ప్రజాస్వామ్యం, రాజ్యాంగం. వామపక్షాల ఐక్య ఉద్యమాలే శరణ్యం. వర్గ రహిత సమసమాజ స్థాపనకు కృషి చేద్దాం. దేశంలో వామపక్షాలదే భవిష్యత్. సీపీఐ సెమినార్‌లో రాజా, బేబీ, దీపాంకర్, దేవరాజన్, భట్టి ఖమ్మం నుంచి ఏబీ కూన దేశంలో అత్యంత ప్రమాదకరంగా ఫాసిస్టు శక్తులు విజంభిస్తున్న ప్రస్తుత తరుణంలో రాజకీయ, సైద్ధాంతిక, ఆర్థిక, సామాజిక సవాళ్లను ఎదుర్కోవడానికి వామపక్షాలు ఐక్యమై, సమరశీల పోరాటాలకు సమాయత్తం కావాలని పలువురు వక్తలు పిలుపునిచ్చారు. వామపక్షాలు ఏకం కాకపోతే దేశానికి […] The post ఫాసిస్టు, మతోన్మాద శక్తులను అడ్డుకునేందుకు కలిసి నడుద్దాం appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 20 Jan 2026 10:39 pm

మారని గవర్నర్ల తీరు

తమిళనాడు గవర్నరు అసెంబ్లీ నుంచి వాకౌట్పేరాలు వదిలి చదివిన కేరళ గవర్నరుతీవ్రంగా స్పందించిన స్టాలిన్, విజయన్ చెన్నై/ తిరువనంతపురం: విపక్షాల నుంచి తీవ్ర విమర్శలు ఎదురవుతున్నా… న్యాయస్థానాల నుంచి మొట్టికాయలు పడుతున్నా గవర్నర్ల తీరు మాత్రం మారడం లేదు. ప్రజలతో ఎన్నికైన ప్రభుత్వాలపై రాజ్యాంగేతర శక్తులుగా వ్యవహరిస్తున్నారు. తాజాగా తమిళనాడు, కేరళ గవర్నర్లు వ్యవహరించిన తీరు ఇందుకు నిదర్శనంగా నిలిచింది. తమిళనాడు, కేరళ అసెంబ్లీ సమావేశాలు మంగళవారం ప్రారంభమయ్యాయి. సంప్రదాయంగా అసెంబ్లీ సమావేశాల తొలిరోజు గవర్నర్ల ప్రసంగం […] The post మారని గవర్నర్ల తీరు appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 20 Jan 2026 10:36 pm

దర్యాప్తు అవసరముందా… లేదా?

. వివేకా హత్య కేసులో సీబీఐని ప్రశ్నించిన సుప్రీం కోర్టు విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : రాష్ట్ర మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో తదుపరి దర్యాప్తు అవసరముందా? లేదా? అని సీబీఐని అత్యున్నత న్యాయస్థానం ప్రశ్నించింది. దర్యాప్తు అవసరముంటే ఎవరెవరిని విచారించాలో స్పష్టం చేయాలని ఆదేశించింది. ట్రయల్ కోర్టు ఉత్తర్వులపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ వివేకా కుమార్తె సునీత దాఖలు చేసిన పిటిషన్‌పై న్యాయమూర్తి జస్టిస్ ఎం.ఎం.సుందరేష్ ధర్మాసనం విచారణ చేపట్టింది. ఏయే […] The post దర్యాప్తు అవసరముందా… లేదా? appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 20 Jan 2026 10:30 pm

Pooja Hegde |పాన్ ఇండియా స్టార్‌తో గొడవ పడిందా..?

Pooja Hegde | పాన్ ఇండియా స్టార్‌తో గొడవ పడిందా..? ఆంధ్రప్రభ వెబ్

ప్రభ న్యూస్ 20 Jan 2026 10:30 pm

21 Jan Cartoon |ఆంధ్రప్రభలో నేటి కార్టూన్ ఔరా

21 Jan Cartoon | ఆంధ్రప్రభలో నేటి కార్టూన్ ఔరా

ప్రభ న్యూస్ 20 Jan 2026 9:48 pm

జిల్లాలో కర్ణాటక బృందం పర్యటన

విశాలాంధ్ర`విజయవాడ: కన్నడ, సాంస్కృతిక శాఖ డైరెక్టర్ కేఎం గాయత్రి సారథ్యంలోని ఎనిమిది మంది సభ్యులతో కూడిన కర్ణాటక ఉన్నతస్థాయి అధ్యయన బృందం జిల్లాలో పర్యటించింది. మంగళవారం ఆంధ్రప్రదేశ్ భాష, సాంస్కృతిక శాఖతో పాటు మైనారిటీ శాఖ ఉన్నతాధికారులతో భేటీ అయిన అనంతరం జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశను కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో బృంద సభ్యులు కలిశారు. కర్ణాటకలో ద్రావిడ భాష తుళును రెండో అధికారిక భాషగా గుర్తించాలనే సంకల్పం నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో ద్వితీయ భాషగా ఉర్దూ అమలు […] The post జిల్లాలో కర్ణాటక బృందం పర్యటన appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 20 Jan 2026 9:38 pm

Online Trading Scam: నకిలీ ‘వెంటూరా’ ప్లాట్‌ఫారమ్‌లతో ₹21 లక్షల కుచ్చు టోపీ

వాట్సాప్ ట్రేడింగ్ గ్రూపుల పేరిట వలలునకిలీ యాప్‌లతో పెట్టుబడులు, ఉపసంహరణలు నిలిపివేతసైబర్ పోలీసులు కేసులు నమోదు, ఖాతాలు–డొమైన్‌లపై దర్యాప్తు

తెలుగు పోస్ట్ 20 Jan 2026 9:32 pm

అవగాహనతోనే సైబర్ నేరగాళ్లకు కళ్లెం

The post అవగాహనతోనే సైబర్ నేరగాళ్లకు కళ్లెం appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 20 Jan 2026 9:31 pm

Trivikram |మూవీ గురించి మరో ట్విస్ట్..

Trivikram | మూవీ గురించి మరో ట్విస్ట్.. ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ :

ప్రభ న్యూస్ 20 Jan 2026 9:30 pm

బాలుడి మృతి కేసులో తండ్రి అరెస్టు

విశాలాంధ్ర యాడికి… మండలంలోని చందన లక్ష్యం పల్లి గ్రామానికి చెందిన రమేష్‌ను పోలీసులు అరెస్టు చేశారు. కుటుంబ గొడవ సమయంలో రాయి తగిలి నాలుగేళ్ల బాలుడు మృతి చెందిన ఘటనకు సంబంధించి ఈ అరెస్టు జరిగింది.ఈ నెల 16వ తేదీ సాయంత్రం భర్త రమేష్, భార్య మహేశ్వరి మధ్య గొడవ జరిగింది. ఈ క్రమంలో రమేష్ విసిరిన రాయి, ఆమె చంకలో ఉన్న కుమారుడు రాహుల్ తలకు తగిలి తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే బాలుడిని చికిత్స కోసం […] The post బాలుడి మృతి కేసులో తండ్రి అరెస్టు appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 20 Jan 2026 8:35 pm

ఫ్యామిలీ పోలీస్ కౌన్సిలింగ్ సెంటర్తో సమస్యలను పరిష్కరించే దిశగా కృషి చేస్తాం

డిఎస్పి హేమంత్ కుమార్ విశాలాంధ్ర – ధర్మవరం ; ఫ్యామిలీ పోలీస్ కౌన్సిలింగ్ సెంటర్ ద్వారా సమస్యలను పరిష్కరించే దిశగా కృషి చేస్తామని డిఎస్పి హేమంత్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా వారు నూతన కమిటీని డిఎస్పి కార్యాలయంలో ప్రకటించారు. ఈ కమిటీలో ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు హరి శ్రీనివాస్, రిటైర్డ్ హెడ్మాస్టర్, విశ్రాంత ఉద్యోగుల అసోసియేషన్ అధ్యక్షులు చలపతి, ఐసిడిఎస్ అంగన్వాడీ సూపర్వైజర్ గంగా భవాని, ప్రముఖ న్యాయవాదులు భాగ్యలక్ష్మి, సీనియర్ విశాలాంధ్ర రిపోర్టర్ రాఘవ […] The post ఫ్యామిలీ పోలీస్ కౌన్సిలింగ్ సెంటర్తో సమస్యలను పరిష్కరించే దిశగా కృషి చేస్తాం appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 20 Jan 2026 8:34 pm

ఘనంగా జరిగిన వాసవి ఆత్మార్పణ దినోత్సవ కార్యక్రమం

విశాలాంధ్ర – ధర్మవరం; ఆర్యవైశ్యుల కులదేవత శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి ఆత్మార్పణ దినోత్సవ కార్యక్రమాన్ని ఆర్యవైశ్య సంఘం వాటి అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఉదయం శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో ఆలయ అర్చకులు చంద్రశేఖర్ శర్మ, నారాయణ శాస్త్రి ఆధ్వర్యంలో గణపతి హోమం, వాసవి కన్యకా పరమేశ్వరి దేవి మూలవిరాట్ కు అభిషేక కార్యక్రమాల అనంతరం, వాసవి కన్యకలతో స్థానిక పాండురంగ స్వామి దేవాలయం నుంచి ప్రధాన కలశములతో ఊరేగింపుగా […] The post ఘనంగా జరిగిన వాసవి ఆత్మార్పణ దినోత్సవ కార్యక్రమం appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 20 Jan 2026 8:32 pm

గుర్తుతెలియని దుండగుల దుశ్యర్య- పశుగ్రాసం దగ్ధం

విశాలాంధ్ర బొమ్మనహాళ్,.. మండలంలోని శ్రీధరఘట్ట గ్రామంలో గర్తుతెలియని వ్యక్తులు దుండగుల చర్యకు పాల్పడి రైతుల పొలాల్లో నిల్వ ఉంచిన వరిగడ్డి కుప్పలకు నిప్పు పెట్టారు. ఈ ఘటనలో దివానమ్మ, ఈశ్వరమ్మలకు చెందిన సుమారు 7 ఎకరాల పశుగ్రాసం పూర్తిగా దగ్ధమైంది. బాధితులు దివానమ్మ 3.50 ఎకరాలు, ఈశ్వరమ్మలకు 3.50 ఎకరాలలో వరి పంట సాగు చేశారు. పంట కోత ఇటివలే పూర్తి చేసిన నేపథ్యంలో వరిగడ్డిని ఇతరలకు విక్రయించాలని గుప్పలు చేసి ఉంచగా గుర్తు తెలియని వ్యక్తులు […] The post గుర్తుతెలియని దుండగుల దుశ్యర్య- పశుగ్రాసం దగ్ధం appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 20 Jan 2026 8:25 pm

మంగళ సౌందర్యాల పురాణపండ శ్రీమాలికను

తన తండ్రి వెంకట్రామయ్య స్మృతిగా అందించిన నూజివీడు సీడ్స్ ప్రభాకర్ విజయవాడ :

ప్రభ న్యూస్ 20 Jan 2026 8:14 pm

Kites |ప్రాణం తీసిన పతంగి….!!

Kites | ప్రాణం తీసిన పతంగి….!! Kites | బిక్కనూర్, ఆంధ్రప్రభ :

ప్రభ న్యూస్ 20 Jan 2026 8:07 pm