SENSEX
NIFTY
GOLD
USD/INR

Weather

39    C
...

మూడురోజుల్లో దారికి రాకపోతే తిరిగి దాడులే: ట్రంప్

బుధవారం నాటికి ఇరాన్ తన సైనిక చర్యలను నిలిపివేయాలని , లేకపోతే తీవ్ర పరిణామాలు తప్పవని అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. ఇరాన్ ఎట్టి పరిస్థితుల్లోనూ శాంతి ఒప్పందానికి రావల్సిందే. లేకపోతే ఇక అమెరికా నుంచి బాంబుల దాడుల ఉధృతిని అనుభవించాల్సి ఉంటుందని ఆయన తెలిపారు. ఓ వైపు కాల్పుల విరమణ ఉన్నప్పటికీ ఇరాన్ కవ్వింపు చర్యలకు దిగుతోందని, హర్మూజ్ పెత్తనం వీడటం లేదని, వీటిని జాగ్రత్తగా పరిశీలిస్తున్నామని, అమెరికా సేనల చర్యలకు సిద్ధంగా ఉండాలని ఇరాన్‌ను హెచ్చరించారు. అరిజోనా నుంచి వాషింగ్టన్‌కు తిరిగి వస్తూ ప్రెసిడెంట్ ట్రంప్ తమ ఎయిర్ ఫోర్స్ ఒన్ విమానం నుంవి మీడియాతో మాట్లాడారు. హర్మూజ్‌ను అమెరికా తమ పూర్తి స్వాధీనంలోకి తీసుకుంటుందని, ఈలోగా ఇరాన్ సరైన రీతిలో వ్యవహరించాల్సి ఉంటుందని ట్రంప్ స్పష్టం చేశారు. ఇందుకు ప్రతిగా ఇరాన్ తీవ్రంగా స్పందించింది. హర్మూజ్‌పై అమెరికా బెదిరింపులు లెక్కలోనికి రావని, తరచూ అసమంజస ప్రకటనలకు దిగుతున్నారని ఇరాన్ ఎదురుదాడికి దిగింది. ఇప్పుడు ఇక హర్మూజ్ మీదుగా నౌకల రాకపోకలను తక్షణం నిలిపివేస్తున్నామని, ఈ నిర్ణయానికి అమెరికా అతి చర్యలే కారణం అని విమర్శించారు. 

మన తెలంగాణ 18 Apr 2026 7:30 pm

Flash : రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పై ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు విజయం

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పై ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు విజయం సాధించింది

తెలుగు పోస్ట్ 18 Apr 2026 7:26 pm

కేంద్ర ఉద్యోగుల డిఎ 2 శాతం పెంపు

 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పింఛన్‌దార్లకు 2 శాతం మేర కరువు భత్యం (డిఎ), కరువు ఉపశమనం (డిఆర్) పెంచారు. ఈ నిర్ణయానికి శనివారం ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో జరిగిన కేంద్ర మంత్రి మండలి సమావేశంలో ఆమోదం లభించింది. తరువాత ఈ విషయాన్ని కేంద్ర సమాచార ప్రసారాల మంత్రి అశ్విని వైష్ణవ్ విలేకరులకు తెలిపారు. డిఎ, డిఆర్ పెంపుదల నిర్ణయంతో దేశంలోని దాదాపు 50.46 లక్షల మంది కేంద్ర ఉద్యోగులకు, 68.27 లక్షల మంది పెన్షనర్లకు ఉపయోగం చేకూరుతుంది. ఈ రెండింటి హెచ్చింపు భారం ప్రభుత్వ ఖజానాపై ఏడాదికి దాదాపుగా రూ 6791.24 కోట్ల మేర ఉంటుందని మంత్రి తెలిపారు. ఈ ఏడాది జనవరి 1వ తేదీ నుంచి డిఎ, డిఆర్ పెంపుదల ఉద్యోగులకు వర్తింపచేస్తారు. 7వ వేతన సంఘం సిఫార్సుల మేరకు, ఇప్పటి ధరల పెంపుదల , ఇతర కారణాలను విశ్లేషించుకుని ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు ఉద్యోగుల మూల వేతనం/ పింఛన్‌లపై అమలులో ఉన్న 58 శాతం డిఎ రేటుకు అదనంగా ఈ రెండు శాతం జోడింపు జరుగుతుంది. 

మన తెలంగాణ 18 Apr 2026 7:26 pm

రామగుండంలో సెల్ టవర్ ఎక్కిన ఎక్సైజ్ కానిస్టేబుల్

రామగుండంలో సెల్ టవర్ ఎక్కిన ఎక్సైజ్ కానిస్టేబుల్ భార్య తరపున మధ్యవర్తుల వేధింపులతో

ప్రభ న్యూస్ 18 Apr 2026 7:25 pm

2026entry |సుప్రీత నాయుడు సోషల్ మీడియా స్టార్ నుంచి వెండితెర నటి వరకు!

2026entry | సుప్రీత నాయుడు సోషల్ మీడియా స్టార్ నుంచి వెండితెర నటి

ప్రభ న్యూస్ 18 Apr 2026 7:20 pm

ముఖ్యమంత్రి సహాయ నిధి అందజేత…

ముఖ్యమంత్రి సహాయ నిధి అందజేత… పాయకాపురం, ఆంధ్రప్రభ : ముఖ్యమంత్రి సహాయ నిధి

ప్రభ న్యూస్ 18 Apr 2026 7:18 pm

హైకోర్టు న్యాయమూర్తులను మర్యాదపూర్వకంగా కలిసిన ఎస్పీ…

హైకోర్టు న్యాయమూర్తులను మర్యాదపూర్వకంగా కలిసిన ఎస్పీ… నందికొట్కూర్, ఆంధ్రప్రభ : ఆంధ్రప్రదేశ్ హైకోర్టు

ప్రభ న్యూస్ 18 Apr 2026 7:16 pm

బయ్యారంలో గ్రీన్ స్టీల్ ప్లాంట్ నెలకొల్పండి: సిఎం రేవంత్ రెడ్డి

బయ్యారంలో గ్రీన్ స్టీల్ ప్లాంట్ (ఉక్కు పరిశ్రమ) ఏర్పాటు చేయాలని ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ మంత్రి హెచ్‌డి కుమారస్వామికి ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. గ్రీన్‌స్టీల్ ప్లాంట్ ఏర్పాటుతో ఉక్కు కొరత తగ్గడంతో పాటు పర్యావరణానికి మేలు కలుగుతుందని సిఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. ఢిల్లీలో కేంద్ర ఉక్కు శాఖ మంత్రి హెచ్.డి.కుమారస్వామి, ఉక్కు శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మలతో ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి శనివారం ఉదయం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ రైజింగ్-2047 విజన్‌లో భాగంగా రూపొందించిన పారిశ్రామిక ప్రతిపాదనలను సిఎం కేంద్ర మంత్రులకు వివరించారు. తెలంగాణలో పాత వాహనాల స్క్రాప్‌తో ఉక్కును రీసైక్లింగ్ చేసే పరిశ్రమ ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రులను సిఎం కోరారు. అందుబాటులో ఉన్న సాంకేతికత, భారీ పరిశ్రమలు, పారిశ్రామిక ఉత్పత్తికి ఉన్న అనుకూలతలతో దేశ పారిశ్రామిక ఉత్పత్తి లక్ష్యాలకు హైదరాబాద్ కేంద్రంగా నిలుస్తుందని కేంద్ర మంత్రులకు సిఎం వివరించారు. హైదరాబాద్‌లో హైడ్రోజన్ టెక్నాలజీతో గ్రీన్ స్టీల్ క్లస్టర్, ఆటో, రక్షణ రంగాలకు అవసరమైన ఉత్పత్తుల తయారీ పరిశ్రమలు, ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోళ్లు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో ఈవీ బ్యాటరీల తయారీ కేంద్రం ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రులు కుమారస్వామి, శ్రీనివాసవర్మలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరారు. అలాగే మెషిన్‌టూల్స్, రోబోటిక్స్ వంటి ఆధునిక పరికరాల తయారీకి ప్రత్యేక పార్క్‌ను ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రులకు సిఎం విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్‌ను 2034 నాటికి కాలుష్యం లేని నగరంగా మార్చే లక్ష్యంతో వాహనాలను ఈవీలుగా మార్చేందుకు సహకరించాలని సిఎం రేవంత్ రెడ్డి కోరారు. ఆధునిక పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాలు నేర్పే జాతీయ స్థాయి సంస్థలను హైదరాబాద్‌లో ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రులకు సిఎం విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీనివాసరాజు, కేంద్ర ప్రాజెక్టుల సమన్వయ ప్రత్యేక కార్యదర్శి అద్వైత్ కుమార్ సింగ్ పాల్గొన్నారు.

మన తెలంగాణ 18 Apr 2026 7:14 pm

ఈనెల 21న వాహనాల బహిరంగ వేలం

ఈనెల 21న వాహనాల బహిరంగ వేలం డీటీసీ యం పురేంద్ర… విజ‌య‌వాడ‌, ఆంధ్రప్రభ

ప్రభ న్యూస్ 18 Apr 2026 7:11 pm

ఎస్‌ఆర్‌హెచ్‌తో మ్యాచ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న సిఎస్‌కె

హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్‌-2026లో భాగంగా రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియం వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. గత రెండు మ్యాచుల్లో వరుసగా విజయం సాధించి ఫుల్ జోష్‌లో ఉన్న చెన్నై జట్టు ఈ మ్యాచ్‌లోనూ గెలిచి హ్యాట్రిక్ సాధించాలని భావిస్తోంది. మరోవైపు రాజస్థాన్ రాయల్స్‌తో సొంత మైదానంలో గెలిచిన ఎస్‌ఆర్‌హెచ్.. ఈ మ్యాచ్‌లోనూ విజయం సాధించాలని పట్టుదలతో ఉంది. తుది జట్లు:  ఎస్‌ఆర్‌హెచ్: అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్(కెప్టెన్), హెన్రిచ్ క్లాసెన్, సాలిల్ అరోరా(కీపర్), అనికేత్ వర్మ, నితీశ్ కుమార్ రెడ్డి, శివంగ్ కుమార్, ప్రఫుల్ హింగే, షకీబ్ హుస్సేస్, ఇషాన్ మలింగ. సిఎస్‌కె: సంజు శాంసన్(కీపర్), రుతురాజ్ గైక్వాడ్(కెప్టెన్), సర్ఫరాజ్ ఖాన్, శివమ్ దూబే, డెవాల్డ్ బ్రెవిస్, జామీ ఓవర్టన్, మాథ్యూ షార్ట్, అన్షుల్ కాంబోజ్, నూర్ అహ్మద్, ముఖేష్ చౌదరి, గుర్జప్నీత్ సింగ్.

మన తెలంగాణ 18 Apr 2026 7:10 pm

ఢిల్లీలో పేలుళ్లకు కుట్ర.. నలుగురు అనుమానిత ఉగ్రవాదులు అరెస్ట్

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో మరోసారి టెర్రరిస్టుల కదలికలు కలకలం రేపుతున్నాయి. శనివారం ఢిల్లీ నగరంలో నలుగురు అనుమానిత ఉగ్రవాదులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఉగ్రవాద కార్యకలాపాలకు ప్రణాళికలు రచించడం, లక్ష్యంగా చేసుకునేందుకు సున్నితమైన ప్రాంతాలపై రెక్కీ నిర్వహించడం, ఎన్‌క్రిప్టెడ్ ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా ఇతరులను నియమించుకునేందుకు ప్రయత్నించడం వంటి ఆరోపణలతో మహారాష్ట్ర, ఒడిశా, బీహార్ రాష్ట్రాలకు చెందిన నలుగురు తీవ్రవాద భావజాలం గల వ్యక్తులను అరెస్టు చేసినట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు. ఈ ఆపరేషన్‌లో ఒక ఇంప్రొవైజ్డ్ ఎక్స్‌ప్లోజివ్ డివైస్ (IED), దానికి సంబంధించిన సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. రద్దీ ప్రదేశాలను లక్ష్యంగా చేసుకునేందుకు, నిందితులలో ఇద్దరు IED అమర్చిన రిమోట్ కంట్రోల్ బొమ్మ కారును తయారు చేసే ప్రక్రియలో ఉన్నారని చెప్పారు. నిఘా ఆధారిత ఆపరేషన్‌లో మహారాష్ట్ర నుండి ఇద్దరు నిందితులను.. ఒడిశా, బీహార్ నుండి ఒక్కొక్కరిని స్పెషల్ సెల్ అరెస్టు చేసినట్లు అధికారులు తెలిపారు. ఖలీఫా రాజ్యాన్ని స్థాపించాలనే ఆలోచన చుట్టూ కేంద్రీకృతమైన తీవ్రవాద భావజాలంతో ఈ నలుగురు ప్రభావితులయ్యారని, గజ్వా-ఎ-హింద్ వంటి నినాదాలను ప్రచారం చేస్తున్నారని పోలీసులు ఆరోపించారు.

మన తెలంగాణ 18 Apr 2026 7:07 pm

తాచుపాముల స్వైరవిహారం..

తాచుపాముల స్వైరవిహారం.. సింగ్ నగర్లో ఇద్దరికి పాముకాటు.. పాయకాపురం, ఆంధ్రప్రభ : సింగ్

ప్రభ న్యూస్ 18 Apr 2026 7:04 pm

మహిళా భద్రతకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోంది…

మహిళా భద్రతకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోంది… ఉరవకొండ రూరల్, ఆంధ్రప్రభ :

ప్రభ న్యూస్ 18 Apr 2026 7:00 pm

ఈ వేసవిలో గర్భవతులు చాలా జాగ్రత్తగా ఉండాలి…

ఈ వేసవిలో గర్భవతులు చాలా జాగ్రత్తగా ఉండాలి… రాప్తాడు, ఆంధ్రప్రభ : ఈ

ప్రభ న్యూస్ 18 Apr 2026 6:55 pm

Telangana : రైతులకు ప్రభుత్వం గుడ్‌న్యూస్

తెలంగాణ రైతులకు ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది

తెలుగు పోస్ట్ 18 Apr 2026 6:55 pm

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్..

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు తీపికబురు చెప్పింది ఎన్డీయే సర్కార్. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కరువు భత్యం (డీఏ)ను 2 శాతం పెంచేందుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో పాటు పెన్షనర్లకు కూడా 2శాతం డిఎ పెంచేందుకు కేంద్ర క్యాబినేట్ నిర్ణయించింది. పెంచిన డిఎ జనవరి 2026 నుంచి అమల్లోకి వస్తుందని అధికార వర్గాలు తెలిపాయి.

మన తెలంగాణ 18 Apr 2026 6:51 pm

శ్రీధర్‌కు రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా నియామకం పట్ల హర్షం

శ్రీధర్‌కు రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా నియామకం పట్ల హర్షం చిలకలూరిపేట, ఆంధ్రప్రభ : మాజీ

ప్రభ న్యూస్ 18 Apr 2026 6:50 pm

Hyderabad Police Raid 558 Shops Near Schools in Massive Anti-Tobacco Drive

In one of the largest enforcement drives in recent times, Hyderabad City Police on Saturday conducted simultaneous raids on 558 shops located near schools and colleges as part of a citywide crackdown titled Operation Safe School. The special operation was launched to curb the sale of tobacco products near educational institutions and protect students from […] The post Hyderabad Police Raid 558 Shops Near Schools in Massive Anti-Tobacco Drive appeared first on Telugu360 .

తెలుగు 360 18 Apr 2026 6:49 pm

అగ్నిప్రమాదాల గురించి అవగాహన కార్యక్రమం

అగ్నిప్రమాదాల గురించి అవగాహన కార్యక్రమం కార్మికులకు అగ్నిప్రమాదాల పై అవగాహన కార్యక్రమం చిట్టినగర్,

ప్రభ న్యూస్ 18 Apr 2026 6:46 pm

ఎల్లుండి రెండో విడత రైతు భరోసా నిధులు విడుదల..

హైదరాబాద్: తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్. కాంగ్రెస్ సర్కార్, రెండో విడత రైతు భరోసా నిధులను విడుదల చేయనుంది. ఈ నెల 20వ తేదీన రెండో విడత రైతు భరోసా నిధులను రైతుల ఖాతాల్లో జమ చేయనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. భూపాలపల్లి జిల్లాలోని కాటారంలో నిర్వహించనున్న భారీ బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. రైతు భరోసా నిధులు విడుదల చేయనున్నట్లు సమాచారం. రెండో విడతలో 45,11,947 రైతులకు రూ.5,653 కోట్ల రైతు భరోసా నిధులు రిలీజ్ చేయన్నట్లు తెలుస్తోంది. అయితే, ఎన్ని ఎకరాల వరకు ఈ నిధులను రైతుల ఖాతాల్లో జమ చేస్తారనే దానిపై స్పస్టత రావాల్సి ఉంది. కాగా, తొలి విడతలో ఒక ఎకరం వరకు రైతులందరికీ నిధులు విడుదల చేసిన సంగతి తెలిసిందే.

మన తెలంగాణ 18 Apr 2026 6:40 pm

అనకాపల్లి రైల్వేస్టేషన్‌లో తప్పిన పెను ప్రమాదం

అనకాపల్లి: అనకాపల్లి రైల్వే స్టేషన్‌లో పెను ప్రమాదం తప్పింది. నిర్మాణంలో ఉన్న ఫుట్‌పాత్ వంతెన కూలిన ఘటనలో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. వంతెన నిర్మిస్తున్న క్రమంలో స్తంభాలు కూలిపోయి.. విద్యుత్ వైద్యు తెగిపడ్డాయి. అయితే, ఆ సమయంలో ప్లాట్‌ఫామ్‌పై రైలు లేకపోవడంతో భారీ నష్టం తప్పింది. క్షతగాత్రులైన కూలీలను చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. 

మన తెలంగాణ 18 Apr 2026 6:33 pm

పదవులకే వన్నె తెచ్చే నాయకుడు ఎమ్మెల్యే బొండా ఉమా…

పదవులకే వన్నె తెచ్చే నాయకుడు ఎమ్మెల్యే బొండా ఉమా… పాయకాపురం, ఆంధ్రప్రభ :

ప్రభ న్యూస్ 18 Apr 2026 6:29 pm

నూతన కోర్టు భవనాన్ని ప్రారంభించిన హైకోర్టు జడ్జీలు!

నూతన కోర్టు భవనాన్ని ప్రారంభించిన హైకోర్టు జడ్జీలు! నందికొట్కూర్, ఆంధ్రప్రభ : నందికొట్కూరు

ప్రభ న్యూస్ 18 Apr 2026 6:23 pm

కేడీసీసీ బ్యాంక్‌కు ఐ ఎస్ ఓ సర్టిఫికేషన్…

కేడీసీసీ బ్యాంక్‌కు ఐ ఎస్ ఓ సర్టిఫికేషన్… నాణ్యతలో అంతర్జాతీయ గుర్తింపు సాధించిన

ప్రభ న్యూస్ 18 Apr 2026 6:18 pm

విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదు..

విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదు.. ప్రజల నుంచి వచ్చే సమస్యలను

ప్రభ న్యూస్ 18 Apr 2026 6:14 pm

LokSabha |రాజకీయ అనివార్యతలా?

LokSabha | రాజకీయ అనివార్యతలా? LokSabha | లోక్‌సభ బిల్లు వీగిపోవడం: కొత్త

ప్రభ న్యూస్ 18 Apr 2026 6:11 pm

నారా భువనేవ్వరి సంచలన నిర్ణయం

నారా భువనేశ్వరి సంచలన నిర్ణయం తీసుకున్నారు

తెలుగు పోస్ట్ 18 Apr 2026 6:11 pm

శానిటేషన్‌పై దృష్టి సారించాలి…

శానిటేషన్‌పై దృష్టి సారించాలి… స్వచ్ఛ ఆంధ్రా స్వర్ణ ఆంధ్ర ద్వారా అవగాహన..సెంట్రల్ ఎమ్మెల్యే

ప్రభ న్యూస్ 18 Apr 2026 6:10 pm

పిచ్చి కుక్క దాడిలో ముగ్గురికి తీవ్ర గాయాలు..

పెద్దపల్లి రూరల్, ఆంధ్రప్రభ : పెద్దపల్లి మండలం అందుగులపల్లి గ్రామంలో పిచ్చి కుక్క

ప్రభ న్యూస్ 18 Apr 2026 6:08 pm

నటుడు ప్రకాశ్ రాజ్ పై రూ.వంద కోట్లకు పరువునష్టం దావా..

నటుడు ప్రకాశ్ రాజ్ పై రూ.వంద కోట్లకు పరువునష్టం దావా.. టీటీడి బోర్డు

ప్రభ న్యూస్ 18 Apr 2026 6:05 pm

2029 Election |తర్వాత ఎవరి అడుగులు ఎటువైపో?

2029 Election | తర్వాత ఎవరి అడుగులు ఎటువైపో? 2029 Election |

ప్రభ న్యూస్ 18 Apr 2026 6:04 pm

BRS : కేసీఆర్ కీలక ప్రకటన.. పార్టీ పై నిర్ణయం వెలువరించే ఛాన్స్

భారత రాష్ట్ర సమితి కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

తెలుగు పోస్ట్ 18 Apr 2026 6:00 pm

తడబడిన ఆర్‌సిబి.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే..

బెంగళూరు: ఐపిఎల్-2026లో భాగంగా చిన్నస్వామి స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుతో జరుగుతున్న మ్యాచ్‌లో ఆర్‌సిబి బ్యాటింగ్ ముగిసింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఢిల్లీ.. ఆర్‌సిబిని బ్యాటింగ్‌కి ఆహ్వానించింది. దీంతో బ్యాటింగ్‌కి దిగిన బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. ఆర్‌సిబి బ్యాటింగ్‌లో సాల్ట్ 63, డేవిడ్ 26, కోహ్లీ, 19, పడిక్కల్ 18 పరుగులు చేశారు. ఢిల్లీ బౌలింగ్‌లో ఎంగిడి, కుల్దీప్, అక్షర్ చెరి 2, ముఖేశ్ 1 వికెట్ తీశారు. అయితే 176 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీకి తొలి ఓవర్‌లోనే షాక్ తగిలింది. భువనేశ్వర్ వేసిన ఈ ఓవర్‌లో నిస్సాంకా ఎల్‌బిడబ్ల్యూగా వెనుదిరిగాడు. దీంతో 1 ఓవర్ ముగిసేసరికి ఢిల్లీ 1 వికెట్ నష్టానికి 2 పరుగులు చేసింది. క్రీజ్‌లో రాహుల్(1), కరుణ్ నయర్ (0) ఉన్నారు. 

మన తెలంగాణ 18 Apr 2026 5:45 pm

మహిళల ఆత్మగౌరవాన్ని దెబ్బతీశారు : చంద్రబాబు

మహిళల ఆత్మగౌరవాన్ని విపక్షాలు దెబ్బతీశాయమని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు

తెలుగు పోస్ట్ 18 Apr 2026 5:40 pm

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్

కేంద్ర కేబినెట్‌ కీలక నిర్ణయాలు తీసుకుంది

తెలుగు పోస్ట్ 18 Apr 2026 5:29 pm

కాంగ్రెస్ ది రెండు నాల్కల ధోరణి : కిషన్ రెడ్డి

మహిళా రిజర్వేషన్‌పై కాంగ్రెస్‌ రెండు నాల్కల ధోరణిని వ్యవహరించిందని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి అన్నారు

తెలుగు పోస్ట్ 18 Apr 2026 5:22 pm

Health |మహిళల్లో ఆస్టియోపోరోసిస్..

Health | మహిళల్లో ఆస్టియోపోరోసిస్.. Health | మెనోపాజ్.. అసలైన మలుపుసైలెంట్ డిసీజ్‌గా

ప్రభ న్యూస్ 18 Apr 2026 5:22 pm

నీటి వృథా అరికట్టి భూగర్భ జలాల పెంపుకు కృషి చేయాలి..

– ఆర్డబ్ల్యూఎస్ ఇంజనీర్ జనార్ధన్.. విశాలాంధ్ర – నార్పల:- స్వర్ణాంధ్ర–స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా శనివారం మండల కేంద్రంతో పాటు మండల పరిధిలోని వివిధ పంచాయతీలలో స్వచ్ఛతపై అవగాహన ర్యాలీలు నిర్వహించారు. సచివాలయ సిబ్బంది, పంచాయతీ కార్యదర్శులు, ప్రత్యేక అధికారుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు చేపట్టారు. అనంతరం ప్రతిజ్ఞ కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆర్డబ్ల్యూఎస్ ఇంజనీర్ జనార్ధన్ మాట్లాడుతూ నీటి వృథాను అరికట్టి భూగర్భ జలాల పెంపుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. నీటి అనవసర […] The post నీటి వృథా అరికట్టి భూగర్భ జలాల పెంపుకు కృషి చేయాలి.. appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 18 Apr 2026 5:20 pm

జనగణన-2027 శిక్షణ కార్యక్రమం ప్రారంభం

రాయపర్తి, ఆంధ్రప్రభ : రాయపర్తి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జనగణన-2027 సర్వే నిర్వహణపై

ప్రభ న్యూస్ 18 Apr 2026 5:17 pm

బిల్లును అడ్డుకుని కాంగ్రెస్ పార్టీ తప్పిదం చేసింది: కిషన్ రెడ్డి

ఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ మహిళలకు మరోసారి అన్యాయం చేసిందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. నియోజకవర్గాల పునర్విభజన జరగాలని గతంలో చేసిన చట్టంలోనే ఉందని అన్నారు. ఈ సందర్భంగా ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దక్షిణాది రాష్ట్రాకు న్యాయం జరిగేలా మంచి ఫార్ములాను ప్రధాని నరేంద్ర మోడీ తీసుకువచ్చారని తెలియజేశారు బిల్లును అడ్డుకుని కాంగ్రెస్ పార్టీ చారిత్రక తప్పిదం చేసిందని విమర్శించారు. వరుసగా ఎన్నికల్లో ఓడిపోతున్నామనే నిరాశ, నిస్పృహ కాంగ్రెస్ లో కనిపిస్తోందని అన్నారు. రాజకీయాల్లోకి రావాలనుకునే మహిళల ఉత్సాహంపై నీళ్లు చల్లారని, సర్జికల్ స్ట్ర్రైక్స్, ఆపరేషన్ సింధూర్ ను కూడా అవమానించేలా కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ మాట్లాడారని ఆవేదన వ్యక్తం చేశారు. మోడీని జాదుగర్ అంటూ రాహుల్ గాంధీ అవమానించారని కిషన్ రెడ్డి మండిపడ్డారు.

మన తెలంగాణ 18 Apr 2026 5:16 pm

రోడ్డు భద్రత, సైబర్ నేరాలపై పోలీసుల అవగాహన

గట్టుప్పల, ఆంధ్రప్రభ : 99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా

ప్రభ న్యూస్ 18 Apr 2026 5:15 pm

ముమ్మరంగా ఎన్ఐఆర్ఎం శాస్త్రవేత్తల పరిశీలన…

ముమ్మరంగా ఎన్ఐఆర్ఎం శాస్త్రవేత్తల పరిశీలన… లైవ్ డెమో ద్వారా పరీక్షల పనితీరును వీక్షించిన

ప్రభ న్యూస్ 18 Apr 2026 5:14 pm

ప్రజా ప్రయోజనార్థం SRR ఫౌండేషన్ మరో ముందడుగు

రాయపర్తి, ఆంధ్రప్రభ : రాష్ట్ర మాజీ మంత్రివర్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు సూచనల

ప్రభ న్యూస్ 18 Apr 2026 5:12 pm

హామీలు మాటల్లోనే… ఫీజులు మాత్రం కఠినంగా వసూలు!…….

ప్రారంభంలో వరాల జల్లులు… ముగింపులో ఫీజులు ముక్కుపిండి!….. విశాలాంధ్ర – నార్పల :- మండలంలో ప్రైవేట్ పాఠశాలల వ్యవహారం వివాదాస్పదంగా మారుతోంది. ప్రతి విద్యా సంవత్సరం ప్రారంభంలో పాత్రికేయుల పిల్లలకు ఫీజు మినహాయింపు ఉంటుందని జిల్లా కలెక్టర్, విద్యాశాఖ అధికారులు హామీలు ఇస్తుండగా, విద్యా సంవత్సరం ముగిసే సరికి పాఠశాల యాజమాన్యాలు అలాంటి మినహాయింపులు ఏవీ లేవని చెబుతూ ఫీజులు ముక్కు పిండి వసూలు చేస్తున్న ఘటనలు షరా మామూలుగా మారాయి.ఈ సమస్యను పాత్రికేయులు పలుమార్లు విద్యాధికారుల […] The post హామీలు మాటల్లోనే… ఫీజులు మాత్రం కఠినంగా వసూలు!……. appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 18 Apr 2026 5:11 pm

కవ్వాల టైగర్ జోన్లో 30కి మించి వాహనాలు నడపరాదు..

కవ్వాల టైగర్ జోన్లో 30కి మించి వాహనాలు నడపరాదు.. జన్నారం, ఆంధ్రప్రభ :

ప్రభ న్యూస్ 18 Apr 2026 5:10 pm

Razor Trailer: Tale Of Fury & Survival

Ravi Babu is coming up with Razor, a film that pushes him into one of the boldest avatars of his career, both as the lead actor and as the creative force behind the camera as a director. Backed by Flying Frogs and presented by Suresh Productions, the team has dropped the theatrical trailer as the […] The post Razor Trailer: Tale Of Fury & Survival appeared first on Telugu360 .

తెలుగు 360 18 Apr 2026 5:09 pm

వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభించిన ప్రేమ్ చందు

దండేపల్లి, ఆంధ్రప్రభ : దండేపల్లి మండల కేంద్రంలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన

ప్రభ న్యూస్ 18 Apr 2026 5:04 pm

భక్తుల సేవతో పాటు సిబ్బంది సంక్షేమమూ ప్రాధాన్యమైనదే

భక్తుల సేవతో పాటు సిబ్బంది సంక్షేమమూ ప్రాధాన్యమైనదే ఇంద్రకీలాద్రి, ఆంధ్రప్రభ : విజయవాడ

ప్రభ న్యూస్ 18 Apr 2026 5:04 pm

Video : Actor Tharun Bhascker Exclusive Interview

The post Video : Actor Tharun Bhascker Exclusive Interview appeared first on Telugu360 .

తెలుగు 360 18 Apr 2026 5:01 pm

వాటర్ పాజిటివ్ హాస్పిటల్ గా మారుద్దాం!

సూపరింటెండెంట్ డా.మల్లీశ్వరివిశాలాంధ్ర అనంతపురం టౌన్ : స్వచ్ఛ ఆంధ్రా – స్వర్ణ ఆంధ్రా “వాటర్ పాజిటివ్ ఆంధ్రా” థీమ్‌ అమలు అవగాహనతో సాధ్యమని, మన ఆసుపత్రి వాటర్ పాజిటివ్ హాస్పిటల్ గా మార్చడానికి సమిష్టి కృషి అవసరం అని సూపరింటెండెంట్ డా.మల్లీశ్వరి అన్నారు.ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ శనివారం జరిగిన స్వచ్ఛ ఆంధ్రా – స్వర్ణ ఆంధ్రా కార్యక్రమంలో భాగంగా జరిగిన ప్రతిజ్ఞా కార్యక్రమంలో మాట్లాడుతూ…“నీటిని సంరక్షించడం, వ్యర్థ నీటిని పునర్వినియోగం చేయడం, భూగర్భ జలాలను పెంచడం ఆవశ్యకతను […] The post వాటర్ పాజిటివ్ హాస్పిటల్ గా మారుద్దాం! appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 18 Apr 2026 4:56 pm

పోషక ఆహారం తో సంపూర్ణ ఆరోగ్యం…సూపర్వైజర్ సునీత

విశాలాంద్ర వలేటివారిపాలెం(ప్రకాశం జిల్లా ) : గర్భిణీలు,బాలింతలు మంచి పోషకాలు ఉన్న ఆహారం తీసుకుంటే సంపూర్ణ ఆరోగ్యం గా ఉంటారని అంగన్వాడి సూపర్వైజర్ సునీత అన్నారు. శనివారం కందుకూరు ప్రాజెక్టు వలే టివారిపాలెం మండలంలో సిడిపిఓ కే ఉషారాణి సూచనల మేరకు చెర్లోపాలెం అంగన్వాడి సెంటర్లో పోషణ పక్వాడా పక్షోక్షవాలు కార్యక్రమం కార్యకర్త రమ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక కార్యకర్త రమా అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిధులుగా స్కూల్ వలేటివారిపాలెం ఎస్ ఐ […] The post పోషక ఆహారం తో సంపూర్ణ ఆరోగ్యం… సూపర్వైజర్ సునీత appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 18 Apr 2026 4:52 pm

భాష్యం,నారాయణ విద్యా సంస్థల అక్రమ అడ్మిషన్లు

విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుంటే సహించేదిలేదు నారాయణ,భాష్యం పాఠశాలల కార్యాలయాలు సీజ్ చేసిన ఎంఈఓ ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి జి. ఫణీంద్ర కుమార్ విశాలాంధ్ర_అచ్యుతాపురం: ప్రభుత్వ నిబంధనలను బేఖాతరు చేస్తూ, కనీస అనుమతులు లేకుండా అడ్మిషన్ల పేరిట దోపిడీకి తెగబడుతున్న నారాయణ, భాష్యం వంటి కార్పొరేట్ విద్యా సంస్థల తీరును వ్యతిరేకిస్తూ అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఆధ్వర్యంలో శనివారం అచ్యుతాపురంలో వద్ద ఉన్న నారాయణ,భాష్యం పాఠశాలల కార్యాలయాల వద్ద నిరసన తెలిపారు.ఈ నిరసనకు అచ్యుతాపురం మండల విద్యాశాఖ […] The post భాష్యం,నారాయణ విద్యా సంస్థల అక్రమ అడ్మిషన్లు appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 18 Apr 2026 4:44 pm

గుడ్‌న్యూస్ చెప్పిన రషీద్ ఖాన్.. తండ్రిగా ప్రమోషన్..

అఫ్గానిస్థాన్ ఆటగాడు.. రషీద్ ఖాన్ తన అభిమానులకు శుభవార్త చెప్పాడు. తాను తండ్రిగా ప్రమోషన్ పొందినట్లు సోషల్‌మీడియా వేదికగా వెల్లడించాడు. అతడి భార్య పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చినట్లు తెలిపాడు. తన చిన్నారికి ‘అస్లాన్ ఖాన్’ అని నామకరణం చేశాడు. ఈ ప్రపంచంలోకి నా లిటిల్ ప్రిన్స్‌కు స్వాగతం అంటూ రషీద్ పోస్ట్ పెట్టాడు. ఈ నేపథ్యంలో రషీద్‌కు ఫ్యాన్స్, నెటిజన్లు శుభాకాంక్షలు చెబుతున్నారు. కాగా, రషీద్ ఖాన్ 2024లో పష్తూన్ ఆచారాల ప్రచారం మొదటి వివాహం చేసుకున్నాడు. ఈ వేడుకకు అప్గానిస్థాన్ క్రికెటర్లు అందరూ హాజరయ్యారు. కానీ, ఏడాది తిరగకముందే వ్యక్తిగత కారణాల వల్ల విడిపోయారు. ఆ తర్వాత రషీద్ రెండో వివాహం చేసుకున్నాడు. తాజాగా తండ్రిగా ప్రమోషన్ పొందాడు. ఇక రషీద్ ప్రస్తుతం ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో బిజీగా ఉన్నాడు. ఈ సీజన్‌లో గుజరాత్ టైటాన్స్ తరఫున ఆడుతున్న అతడు ఐదు మ్యాచుల్లో 5 వికెట్లు పడగొట్టాడు. View this post on Instagram A post shared by Rashid Khan (@rashid.khan19)

మన తెలంగాణ 18 Apr 2026 4:44 pm

నీటి సంరక్షణతోనే సుస్థిర ఆంధ్రప్రదేశ్ సాధ్యం

ఎంపీడీవో విజయలక్ష్మి విశాలాంధ్ర-రాప్తాడు : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘స్వర్ణాంధ్ర – స్వచ్ఛాంధ్ర’ కార్యక్రమంలో భాగంగా శనివారం రాప్తాడు పంచాయతీలో ‘జలధార, జలహారతి’ కార్యక్రమాన్ని నీటి సంరక్షణే సుస్థిర ఆంధ్రకు మార్గం” అనే నినాదంతో నిర్వహించారు. ఎంపీడీఓ విజయలక్ష్మి మాట్లాడుతూ.. మారుతున్న కాలానికి అనుగుణంగా భావితరాలకు నీటి ఎద్దడి లేకుండా చూడాలంటే ప్రతి ఒక్కరూ నీటి సంరక్షణను బాధ్యతగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో భాగంగా అధికారులు, సిబ్బంది కలిసి మొక్కలు నాటి, వాటికి నీరు […] The post నీటి సంరక్షణతోనే సుస్థిర ఆంధ్రప్రదేశ్ సాధ్యం appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 18 Apr 2026 4:29 pm

ప్రపంచ వారసత్వ దినోత్సవం సందర్భంగా అవగాహన కార్యక్రమం

ప్రపంచ వారసత్వ దినోత్సవం సందర్భంగా అవగాహన కార్యక్రమం కర్నూలు, ఆంధ్రప్రభ : ప్రపంచ

ప్రభ న్యూస్ 18 Apr 2026 4:28 pm

వనపర్తిలో ‘జనసమయం’ పక్షపత్రిక ఆవిష్కరణ

వనపర్తి టౌన్, ఆంధ్రప్రభ : వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభి శనివారం

ప్రభ న్యూస్ 18 Apr 2026 4:28 pm

మహిళా బిల్లును డీలిమిటేషన్ తో ఎందుకు లింక్ చేశారు: హరీష్ రావు

హైదరాబాద్: మాజీ మంత్రి జీవన్ రెడ్డి చేరిక ఉత్తర తెలంగాణకు ఎంతో బలాన్నిస్తుందని బిఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు తెలిపారు. తెలంగాణకు అవమానించిన లోక్ సభ సభ్యుడు తేజస్వీసూర్యను కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సమర్థించారని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. అమరుల త్యాగాలను కించపరుస్తూ..తెలంగాణపై విషం చిమ్మే ప్రయత్నం చేస్తున్నారని, తేజస్వీతో క్షమాపణ చెప్పించాల్సిన కిషన్ రెడ్డి వెనకేసుకు వస్తున్నారని విమర్శించారు. మహిళా బిల్లును డీలిమిటేషన్ తో ఎందుకు లింక్ చేశారని హరీష్ రావు ప్రశ్నించారు. బిజెపికి మూడో వంతు మెజార్టీ లేదని తెలిసీ బిల్లు పెట్టారని, మహిళా రిజర్వేషన్లపై బిజెపికి చిత్తశుద్ధి లేదని హరీష్ రావు ఎద్దేవా చేశారు. 

మన తెలంగాణ 18 Apr 2026 4:28 pm

ఆర్డీటీ స్పెషల్ స్కాలర్‌షిప్‌లను సద్వినియోగం చేసుకోవాలి

రాప్తాడు ఆర్డీటీ ఏరియా టీమ్ లీడర్ మల్లికార్జున ​విశాలాంధ్ర – రాప్తాడు: పదవ తరగతి పూర్తి చేసి పైచదువుల కోసం ఆర్థిక ఇబ్బందులు పడుతున్న ప్రతిభావంతులైన విద్యార్థులకు ఆర్డీటీ సంస్థ అండగా ఉంటుందని రాప్తాడు ఆర్డీటీ ఏరియా టీమ్ లీడర్ మల్లికార్జున శనివారం ఒక ప్రకటనలోతెలిపారు. సంస్థ ప్రకటించిన ‘స్పెషల్ మరియు సెమీ స్కాలర్‌షిప్‌ల’ వివరాలను వెల్లడించారు. స్టేట్ సిలబస్ ప్రభుత్వ పాఠశాలల్లో 520 కంటే ఎక్కువ మార్కులు సాధించిన విద్యార్థులు రెండు రకాల స్కాలర్‌షిప్‌లకు, ప్రైవేట్ […] The post ఆర్డీటీ స్పెషల్ స్కాలర్‌షిప్‌లను సద్వినియోగం చేసుకోవాలి appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 18 Apr 2026 4:25 pm

Chandrababu Naidu Leads Protest, Calls Women’s Reservation Block a ‘Black Day’

Andhra Pradesh Chief Minister Chandrababu Naidu took to the streets in Nidadavole to lead a protest rally against the blocking of the Women’s Reservation Bill in Parliament. Holding a placard himself, he directly targeted the opposition alliance for the betrayal of women across the country. The Chief Minister did not hold back in his criticism. […] The post Chandrababu Naidu Leads Protest, Calls Women’s Reservation Block a ‘Black Day’ appeared first on Telugu360 .

తెలుగు 360 18 Apr 2026 4:24 pm

Record Breaking Deal for Rajinikanth’s Jailer 2

After the super success of Jailer, there are big expectations on the sequel titled Jailer 2. The film features Superstar Rajinikanth in the lead role and Nelson Dilipkumar is the director. The shoot of the film is in the final stages and the makers have plans to release this action drama in August. The makers […] The post Record Breaking Deal for Rajinikanth’s Jailer 2 appeared first on Telugu360 .

తెలుగు 360 18 Apr 2026 4:22 pm

సీఎం జన్మదినోత్సవం సందర్భంగా…

సీఎం జన్మదినోత్సవం సందర్భంగా… రక్తదాన శిబిరం, ఉచిత వైద్య శిబిరం…మైలవరం ఎమ్మెల్యే వసంత

ప్రభ న్యూస్ 18 Apr 2026 4:22 pm

Salman Khan and Dil Raju Film Starts Rolling

Top Tollywood producer Dil Raju is in plans to make his impact in Hindi cinema. He roped in Bollywood Superstar Salman Khan for a film. Vamshi Paidipallly is the director and the film has been launched with a pooja ceremony followed by the shoot. The shoot is happening in a Mumbai based studio. The film […] The post Salman Khan and Dil Raju Film Starts Rolling appeared first on Telugu360 .

తెలుగు 360 18 Apr 2026 4:21 pm

అనంతపురం జెడ్పీ చైర్మన్ పదవి మాదిగలకు కేటాయించాలి

ఎమ్మార్పీఎస్ నాయకుల డిమాండ్ విశాలాంధ్ర, ఉరవకొండ (అనంతపురం జిల్లా) : ఉమ్మడి అనంతపురం జిల్లాలో దళితుల జనాభా అధికంగా ఉన్నప్పటికీ స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు జడ్పీ చైర్మన్ పదవి మాదిగలకు కేటాయించలేదని రాబోయే ఎన్నికలలో జడ్పీ చైర్మన్ పదవిని ఎస్సీ మాదిగలు కేటాయించాలని ఎమ్మార్పీఎస్ నాయకులు డిమాండ్ చేశారు. శనివారం స్థానిక రోడ్లు భవనాల అతిథి గృహంలో వారు విలేకరులతో మాట్లాడుతూ మున్సిపల్ చైర్మన్ పదవులను కూడా మాదిగలకు కేటాయించాలని కోరారు. పక్క జిల్లాల్లో దళితులకు […] The post అనంతపురం జెడ్పీ చైర్మన్ పదవి మాదిగలకు కేటాయించాలి appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 18 Apr 2026 4:20 pm

అరవింద్ యాదవ్ మృతి పట్ల ఎమ్మెల్యే సంతాపం

సంగారెడ్డి ప్రతినిధి, ఆంధ్రప్రభ : తెలంగాణ ఉద్యమకారుడు బీరయ్య యాదవ్ పెద్ద కుమారుడు

ప్రభ న్యూస్ 18 Apr 2026 4:19 pm

Andhra Prabha Smart Edition|TS|మోదీ కుట్ర/నిండుగా జలాలు

ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్ ఎడిష‌న్ 18-04-2026, 4.00PM ts రాజ్యాంగం మార్చేందుకు మోదీ

ప్రభ న్యూస్ 18 Apr 2026 4:18 pm

Prakash Raj Faces Legal Heat Over Ramayana Remarks

Actor Prakash Raj has landed in fresh controversy after his recent remarks on the Ramayana sparked sharp reactions across the country. The issue has now taken a legal turn. A formal notice has been sent to him by a board member of Tirumala Tirupati Devasthanams, demanding a public apology. The notice was issued by TTD […] The post Prakash Raj Faces Legal Heat Over Ramayana Remarks appeared first on Telugu360 .

తెలుగు 360 18 Apr 2026 4:18 pm

భ్రమరాంబిక అమ్మవారికి వెండి నాగాభరణం విరాళం…

భ్రమరాంబిక అమ్మవారికి వెండి నాగాభరణం విరాళం… నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ : జ్యోతిర్లింగాలలో

ప్రభ న్యూస్ 18 Apr 2026 4:18 pm

Mahesh enhances Rajeev’s IQ vs Suma’s GB for PMJ Jewels

Superstar Mahesh Babu is the brand ambassador of South India’s renowned fine jewellery brand, PMJ Jewels. On the occasion of Akshaya Tritiya the brand has launched a charming new television commercial for Akshaya Mahesh enhances Rajeev’s IQ vs Suma’s GB for PMJ Jewels Superstar Mahesh Babu is the brand ambassador of South India’s renowned fine […] The post Mahesh enhances Rajeev’s IQ vs Suma’s GB for PMJ Jewels appeared first on Telugu360 .

తెలుగు 360 18 Apr 2026 4:16 pm

అగ్ని ప్రమాదాలపై పెట్రోల్ బంక్ లో అవగాహన

పరకాల, ఆంధ్రప్రభ ; అగ్నిమాపక వారోత్సవాలను పురస్కరించుకొని పట్టణంలోని పెట్రోల్ బంకుల్లో అగ్ని

ప్రభ న్యూస్ 18 Apr 2026 4:16 pm

Union Cabinet |డీఏ పెంపునకు కేంద్రం గ్రీన్‌సిగ్న‌ల్‌

Union Cabinet | డీఏ పెంపునకు కేంద్రం గ్రీన్‌సిగ్న‌ల్‌ Union Cabinet |

ప్రభ న్యూస్ 18 Apr 2026 4:15 pm

Andhra Prabha Smart Edition |AP|బిల్లుకు బ్రేక్​/బ్లాక్ డే

ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్ ఎడిష‌న్ 18-04-2026, 4.00PM ap పునర్వికను ఆదుకున్న మంత్రి

ప్రభ న్యూస్ 18 Apr 2026 4:14 pm

కామారెడ్డిలో బాలుడి హత్య…

కామారెడ్డిలో బాలుడి హత్య… కామారెడ్డి ప్రతినిధి, ఆంధ్రప్రభ ; కామారెడ్డి జిల్లా రాజంపేట

ప్రభ న్యూస్ 18 Apr 2026 4:13 pm

Fact-check: Old video of road widening dispute shared as brawl over sexual assault

A video of a man being beaten by a group of women is from 2021, and a dispute broke out due to road widening in Himachal Pradesh, not for sexual assault.

తెలుగు పోస్ట్ 18 Apr 2026 4:09 pm

పశ్చాత్తాపపడతారు.. విపక్షాలకు ప్రధాని మోదీ హెచ్చరిక

మహిళా రిజర్వేషన్ల కోసం తీసుకువచ్చిన రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోవడంపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.ఈ నిర్ణయంపై విపక్షాలు జీవితాంతం పశ్చాత్తాపపడతాయని వ్యాఖ్యానించారు.ఆయన అధ్యక్షతన పార్లమెంట్ హౌస్‌లో శనివారం జరిగిన క్యాబినెట్‌ సమావేశంలో ఈ అంశంపై చర్చించగా, మోదీ ఈ వ్యాఖ్యలు చేసినట్లు సమాచారం.మహిళా రిజర్వేషన్‌ బిల్లుకు మద్దతు ఇవ్వకుండా ప్రతిపక్షాలు పెద్ద తప్పు చేశాయని ఆయన విమర్శించారు దీనికి వారు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు.ఈ విషయాన్ని కప్పిపుచ్చుకునేందుకు విపక్షాలు […] The post పశ్చాత్తాపపడతారు.. విపక్షాలకు ప్రధాని మోదీ హెచ్చరిక appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 18 Apr 2026 4:05 pm

MYSAA: బ్యాంకాక్‌లో రోజుకు 8 గంటలు చెమటోడిస్తున్న నేషనల్ క్రష్!

నేషనల్ క్రష్ రష్మిక మందన్న పెళ్లి తర్వాత మళ్ళీ తన ప్రొఫెషనల్ లైఫ్‌లో ఫుల్ స్పీడ్‌లో దూసుకుపోతోంది. ఇప్పటివరకు ఆమె చేసిన అన్ని సినిమాలకన్నా ఇప్పుడు చేస్తున్న ‘మైసా’ పూర్తిగా భిన్నమైన అనుభవం. ఈ చిత్రం కోసం రష్మిక చూపిస్తున్న అసాధారణ డెడికేషన్ ఇండస్ట్రీని ఆశ్చర్యపరుస్తోంది. బ్యాంకాక్‌లో రోజుకు ఏకంగా 8 గంటల కఠిన శిక్షణ తీసుకుంటున్న ఆమె విజువల్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. గోండు గిరిజన యువతిగా రష్మిక కొత్త దర్శకుడు రవీంద్ర […] The post MYSAA: బ్యాంకాక్‌లో రోజుకు 8 గంటలు చెమటోడిస్తున్న నేషనల్ క్రష్! appeared first on Telugu Bullet .

తెలుగు బులెట్ 18 Apr 2026 4:00 pm

ఎన్డీయే వైఫల్యానికి ఇది నిదర్శనం: ప్రియాంకా గాంధీ

ఇది ప్రజాస్వామ్యానికి దక్కిన పెద్ద విజయమని వ్యాఖ్యప్రతిపక్షాలన్నీ ఏకతాటిపైకి వచ్చాయన్న ప్రియాంకలోక్‌సభలో మహిళా రిజర్వేషన్ రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదం పొందకపోవడంపై కాంగ్రెస్ ఎంపీ ప్రియాంకా గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ బిల్లు వీగిపోవడాన్ని ఆమె ప్రజాస్వామ్యానికి దక్కిన అతిపెద్ద విజయంగా అభివర్ణించారు. ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ బిల్లు అసలు మహిళల హక్కుల కోసమో లేదా డీలిమిటేషన్ కోసమో తెచ్చింది కాదని ఆమె విమర్శించారు. విపక్షాలన్నీ ఏకతాటిపైకి వచ్చి ప్రభుత్వ వ్యూహాన్ని తిప్పికొట్టాయని, తద్వారా లోక్‌సభలో […] The post ఎన్డీయే వైఫల్యానికి ఇది నిదర్శనం: ప్రియాంకా గాంధీ appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 18 Apr 2026 3:59 pm

మహిళా రిజర్వేషన్ల బిల్లుపై మాకు చిత్తశుద్ధి ఉంది: రేవంత్

ఢిల్లీ : మహిళా బిల్లు వీగిపోవడం బిజెపి విధానాల ఓటమిగా భావిస్తోందని సిఎం రేవంత్ రెడ్డి తెలిపారు. మహిళా బిల్లు పేరుతో డీలిమేషన్ బిల్లు తీసుకు వచ్చిందని అన్నారు. ఈ సందర్భంగా ఢిల్లీలో సిఎం మీడియాతో మాట్లాడారు. మహిళలకు కాంగ్రెస్ పార్టీ చాలా చేసిందని, మహిళా రిజర్వేషన్ల బిల్లుపై తమకు చిత్తశుద్ధి ఉందని తెలియజేశారు. మహిళా బిల్లుపై ప్రధాని నరేంద్రమోడీకి నిజాయితీ లేదని విమర్శించారు. నిజాయితీగా మహిళా రిజర్వేషన్ల బిల్లు తీసుకువస్తే మద్దతు ఇచ్చేవారని అన్నారు. మహిళా బిల్లు పేరుతో డీలిమిటేషన్ బిల్లు తీసుకువచ్చి దక్షిణాదికి అన్యాయం చేసేవారని మండిపడ్డారు. కేంద్రానికి ఆర్థిక వనరులు దక్షిణాది నుంచి అందుతున్నాయని యూపీ ఎన్నికలలో మహిళా రిజర్వేషన్ల బిల్లు అమలు చేయాలని సూచించారు. 2023 మహిళా రిజర్వేషన్ల బిల్లును యథావిధిగా అమలు చేయాలని, మహిళా రిజర్వేషన్లలోనూ ఎస్సి,ఎస్టి, ఒబిసి రిజర్వేషన్లు అమలు చేయాలని రేవంత్ కోరారు. మహిళా రిజర్వేషన్ల బిల్లు విషయంలో రాజకీయం చేయాల్సిన అవసరం లేదని, తప్పుడు చట్టాలు తీసుకువస్తే గల్లీ నుంచి పార్లమెంట్ వరకు నిరసన తెలుపుతామని అన్నారు. 2023 మహిళా బిల్లును సోమవారం పార్లమెంట్ లో పెట్టాలని, 2023 మహిళా బిల్లును పెడితే మద్దతు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని సవాల్ విసిరారు. మహిళా బిల్లు ముసుగులో డీలిమిటేషన్ బిల్లు తీసుకువచ్చారని, మహిళా రిజర్వేషన్ల బిల్లుకు కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించట్లేదని చెప్పారు. ప్రధాని నరేంద్ర మోడీ రాజకీయ పంతాలు, పట్టింపులకు పోవాల్సిన పనిలేదని, మహిళా రిజర్వేషన్లకు సంబంధించి ఎలాంటి సవరణ తీసుకువచ్చినా మద్దతు ఇస్తామని అన్నారు. మహిళా రిజర్వేషన్ల బిల్లు ముసుగులో మరో బిల్లు తీసుకువస్తే గుర్తించి అడ్డుకుంటామని రేవంత్ రెడ్డి హెచ్చిరించారు.      

మన తెలంగాణ 18 Apr 2026 3:52 pm

254 లక్షల టీఎస్‌పీ నిధులతో ఎత్తిపోతల పథకం…

254 లక్షల టీఎస్‌పీ నిధులతో ఎత్తిపోతల పథకం… ఎ.కొండూరు, ఆంధ్రప్రభ : ఎన్టీఆర్

ప్రభ న్యూస్ 18 Apr 2026 3:28 pm

మహిళ రిజర్వేషన్ బిల్లును అడ్డుకోవడం తగదు

మహిళ రిజర్వేషన్ బిల్లును అడ్డుకోవడం తగదు చిట్యాల, ఆంధ్రప్రభ : పార్లమెంటులో ప్రవేశపెట్టిన

ప్రభ న్యూస్ 18 Apr 2026 3:27 pm

HMDA |ట్రాఫిక్ ఆంక్షలు, డైవర్షన్లు..

HMDA | ట్రాఫిక్ ఆంక్షలు, డైవర్షన్లు.. HMDA | ఆంధ్ర‌ప్ర‌భ వెబ్‌డెస్క్ :

ప్రభ న్యూస్ 18 Apr 2026 3:23 pm

ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభం…

బెజ్జంకి, ఆంధ్రప్రభ : రైతులకు ఊరటనిచ్చే విధంగా వ్యవసాయ కొనుగోలు కేంద్రాలను స్థానిక

ప్రభ న్యూస్ 18 Apr 2026 3:23 pm

స్వచ్ఛ ఆంధ్ర -స్వర్ణ ఆంధ్ర పై ర్యాలీ..

స్వచ్ఛ ఆంధ్ర -స్వర్ణ ఆంధ్ర పై ర్యాలీ.. ఉరవకొండ రూరల్, ఆంధ్రప్రభ :

ప్రభ న్యూస్ 18 Apr 2026 3:22 pm

గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు

మునుగోడు, ఆంధ్రప్రభ : మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం

ప్రభ న్యూస్ 18 Apr 2026 3:17 pm

నర్సాపురంలో ఘనంగా స్వచ్ఛంద స్వర్ణాంధ్ర…

నర్సాపురంలో ఘనంగా స్వచ్ఛంద స్వర్ణాంధ్ర… గోదావరి నది తీరాన జలధార–జలహారతి..నదీ జలాల సంరక్షణకు

ప్రభ న్యూస్ 18 Apr 2026 3:15 pm

మహిళా బిల్లుపై కాంగ్రెస్ వైఖరికి బీజేపీ నిరసన

పరకాల, ఆంధ్రప్రభ : మహిళా రిజర్వేషన్ బిల్లును కాంగ్రెస్ పార్టీ అడ్డుకోవడం మహిళల

ప్రభ న్యూస్ 18 Apr 2026 3:14 pm

ఉడుంపూర్ లంబాడి తాండాలో ఉచిత వైద్య శిబిరం

కడెం, ఆంధ్రప్రభ : కడెం మండలం ఉడుంపూర్ గ్రామంలోని లంబాడి తాండాలో శనివారం

ప్రభ న్యూస్ 18 Apr 2026 3:10 pm

‘రామాయణ’పై నిర్మాత నమిత్ మల్హోత్రా ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

దర్శకుడు నితీష్ తివారీ రూపొందిస్తున్న మెగా బడ్జెట్ చిత్రం ‘రామాయణ’ ప్రస్తుతం భారతీయ సినీ పరిశ్రమలో అత్యంత చర్చనీయమైన ప్రాజెక్ట్‌గా నిలుస్తోంది. రణబీర్ కపూర్, సాయి పల్లవి, యష్ ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రం రెండు భాగాలుగా విడుదల కానుంది. సన్నీ డియోల్, అరుణ్ గోవిల్, రకుల్ ప్రీత్ సింగ్ వంటి స్టార్ నటులు కూడా ఇందులో కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ గురించి నిర్మాత నమిత్ మల్హోత్రా ఇటీవల మాట్లాడుతూ, శ్రీరాముడి […] The post ‘రామాయణ’ పై నిర్మాత నమిత్ మల్హోత్రా ఇంట్రెస్టింగ్ కామెంట్స్! appeared first on Telugu Bullet .

తెలుగు బులెట్ 18 Apr 2026 3:00 pm

సింహం బయటికి వస్తుందంటే గుంట నక్కల గుండెల్లో దడ పుడుతుంది: కెటిఆర్

జగిత్యాల: సింహం బయటికి వస్తుందంటే గుంట నక్కల గుండెల్లో దడ పుడుతుందని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ విమర్శించారు. మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ జగిత్యాలలో సభ పెడతానంటే ఆ సభను అడ్డుకునేందుకు కాంగ్రెస్ నాయకులు చిల్లర ప్రయత్నాలు చేస్తున్నారని దుయ్యబట్టారు. మేడిగడ్డ పోయేందుకు రెండేళ్లుగా రేవంత్ రెడ్డికి సమయం లేదు కానీ కెసిఆర్ సభ పెట్టిన రోజే వెళ్తున్నాడని ధ్వజమెత్తారు. ఈ నెల 20న జగిత్యాలలో జరగనున్న కెసిఆర్ ‘ప్రజా ఆశీర్వాద సభ’ ఏర్పాట్లను పర్యవేక్షించిన అనంతరం మీడియాతో కెటిఆర్ మాట్లాడారు. జగిత్యాలకు వచ్చే రోడ్డు మూడేళ్లలో గుర్తులేదు కానీ ఈరోజే తవ్విస్తాడని అంటున్నారని, రేవంత్ రెడ్డి హైట్ ఒకటే అనుకున్నా మెదడు కూడా చిన్నదేనని ఎద్దేవా చేశారు. ఇంత చిల్లర ముఖ్యమంత్రి దేశంలో ఎక్కడా ఉండడని కెటిఆర్ మండిపడ్డారు. కెసిఆర్ వస్తున్నడంటే చాలు జగిత్యాలలో ఒక పండుగ వాతావరణం కనిపిస్తోందన్నారు. రాష్ట్రంలో రాజకీయ పునరేకీకరణ జరుగుతోందన్నారు. జగిత్యాల నుంచే బిఆర్ఎస్ జైత్రయాత్ర మొదలు కాబోతోందని, సిఎం రేవంత్‌రెడ్డిది అట్టర్ ప్లాఫ్ పాలన అని ధ్వజమెత్తారు. 

మన తెలంగాణ 18 Apr 2026 2:53 pm