ఈ నెల 12న ఇంటర్ ఫలితాలు విడుదల
రాష్ట్రంలో ఆదివారం(ఏప్రిల్ 12) ఇంటర్మీడియేట్ ఫలితాలు విడుదల చేయనున్నట్లు ఇంటర్ బోర్డు తెలిపింది. మధ్యాహ్నం 12 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఫలితాలు విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలిసింది. ఇంటర్ ఫలితాల సమయం, వేదిక శనివారం అధికారికంగా ప్రకటించనున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరి 25 నుంచి మార్చి 18 వరకు జరిగిన ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సర పరీక్షలు జరిగాయి. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 9.9 లక్షల మంది విద్యార్థులు ఇంటర్ పరీక్షలకు హాజరయ్యారు. అయితే గతంతో పోలిస్తే ఈ సారి అత్యంత వేగంగా బోర్డు ఫలితాలను విడుదల చేయనుంది. ఫలితాలను వీలైనంత త్వరగా విడుదల చేసే లక్ష్యంతో మార్చి మొదటి వారం నుంచే బోర్డు జవాబుపత్రాల మూల్యాంకనం ప్రారంభించి వేగంగా ప్రక్రియ పూర్తి చేసింది. గతంలో సాధారంగా ఏప్రిల్ చివరి వారంలో లేదా మే మొదటి వారంలో ఇంటర్ ఫలితాలు చేసేవారు. ఈసారి మాత్రం గతంలో కంటే ముందుగానే ఫలితాలు విడుదల చేస్తున్నారు. ఈసారి త్వరగా అడ్వాన్స్డ్ పరీక్షలు ఇంటర్ ఫలితాలు ఈసారి త్వరగా విడుదల చేస్తున్న నేపథ్యంలో అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు త్వరగా నిర్వహించి విద్యాసంవత్సరం ప్రారంభం లోపే ఫలితాలు ప్రకటించనున్నారు. తద్వారా ఇంటర్ తర్వాత ప్రవేశాలు పొందే ఇంజనీరింగ్, ఇతర వృత్తి విద్యా కోర్సులు, డిగ్రీ కోర్సులలో విద్యార్థులు సకాలంలో ప్రవేశాలు పొందనున్నారు.
చిత్తూరు కలెక్టరుకు హైకోర్టు నోటీసులు
దివ్యజ్ఞాన సమాజం వ్యవహారం (విశాలాంధ్ర-చిత్తూరు) : చిత్తూరు దివ్యజ్ఞాన సమాజం (థియోసాఫికల్ సొసైటీ) ఆస్తుల వ్యవహారంలో రాష్ట్ర హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. వంద ఏళ్ల చరిత్ర కలిగిన ఈ సంస్థ ఆస్తుల పరిరక్షణలో జరుగుతున్న అక్రమాలపై దాఖలైన పిటిషన్ను విచారించిన న్యాయస్థానం… చిత్తూరు జిల్లా కలెక్టరుకు నోటీసులు జారీ చేయాలని నిర్ణయించింది. ఈ వ్యవహారంపై పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయడానికి కలెక్టరుకు రెండు వారాల గడువు విధించింది.హైకోర్టులో బలమైన వాదనలుబీసీ నేత బుల్లెట్ […] The post చిత్తూరు కలెక్టరుకు హైకోర్టు నోటీసులు appeared first on Visalaandhra .
‘వైశాఖి’ వేడుకలకు కెటిఆర్కు ఆహ్వానం
అమీర్పేట్ గురుద్వారా సాహెబ్ ఆధ్వర్యంలో వచ్చే వారం ఘనంగా నిర్వహించనున్న ఖల్సా సాజన దివస్ - ‘వైశాఖి’ వేడుకలకు బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ను గురుద్వారా ప్రతినిధులు ఆహ్వానించారు. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో అమీర్పేట్ గురుద్వారా కమిటీ ప్రెసిడెంట్ ఎస్.దర్శన్ సింగ్ ఆధ్వర్యంలోని బృందం శనివారం కెటిఆర్ను మర్యాదపూర్వకంగా కలిసి వేడుకల ఆహ్వాన పత్రికను అందజేసింది. ఈ సందర్భంగా మంగళవారం(ఏప్రిల్ 14) మధ్యాహ్నం 1.30 గంటలకు అమీర్పేట్లోని గురు గోవింద్ సింగ్జీ మల్టీపర్పస్ స్పోర్ట్ కాంప్లెక్స్ (మున్సిపల్ ప్లే గ్రౌండ్స్)లో జరగనున్న ప్రధాన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరు కావాలని కోరారు.పంజాబ్కు చెందిన ప్రముఖ మత ప్రచారకుల చేత గుర్బానీ కీర్తనలు, ఇతర ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయని, ఈ వేడుకలకు సుమారు 8,000 నుండి 8,500 మంది భక్తులు హాజరవుతారని కమిటీ ప్రతినిధులు వివరించారు. సిక్కు సమాజం అత్యంత పవిత్రంగా జరుపుకునే ఈ పండుగలో పాల్గొని గురు సాహెబ్ ఆశీస్సులు తీసుకోవాలని వారు కెటిఆర్ను కోరారు. ఈ కార్యక్రమంలో గురుద్వారా సాహెబ్ అమీర్పేట్ కమిటీ సభ్యులు, ఇతర ప్రతినిధులు పాల్గొన్నారు.
రెండు సంవత్సరాల్లో 761 మంది లొంగుబాటు
రాష్ట్ర పోలీసు కృషితో రెండు సంవత్సరాల్లో 761 మంది మవోయిస్టులు లొంగిపోయారని డిజిపి వెల్లడించారు. అత్యధికంగా గతేడాది 509 మంది లొండిపోగా ఈ సంవత్సరం నాలుగు నెలల వ్యవధిలోనే 205 మంది జనజీవన స్రవంతిలోకి కలిసినట్లు డిజిపి పేర్కొన్నారు. దీంతో పాటు రెండు సంవత్సరాల్లో వివిధ రాకాలకు చెందిన 302 ఆయుధాలు పోలీసులు స్వాధీనం చేసుకోగా, వాటిలో అత్యాధునిక ఇజ్రాయల్, అమెరికా తయారీ తుపాకులు ఉన్నట్లు చెప్పారు. రాష్ట్రానికి చెందిన 125 మంది మవోయిస్టుల్లో వివిధ క్యాడర్లలో పనిచేసే వారు ఉండగా ప్రస్తుతం ఆ సంఖ్య ఐదుకు తగ్గిందని డిజిపి తెలిపారు. ఇది పోలీసుల పనితీరుకు నిదర్శనంగా పేర్కొన్నారు.
Telangana : ఈ నెల 20న బీఆర్ఎస్ లోకి జీవన్ రెడ్డి
సీనియర్ నేత జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరేందుకు ముహూర్తం ఖరారయింది.
ఆర్సిబి, ఆర్ఆర్ మ్యాచ్.. వర్షం కారణంగా టాస్ వాయిదా..
గౌహతి: ఇండియన్ ప్రీమియర్ లీగ్లో భాగంగా గౌహతిలోని బర్సాపరా స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, రాజస్థాన్ రాయల్స్ మధ్య జరగాల్సిన మ్యాచ్కి వరుణుడు ఆటంకం కలిగించాడు. వర్షం కారణంగా టాస్ వేయడం వాయిదా పడింది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో రాజస్థాన్ జట్టు 6 పాయింట్లతో, +2.403 నెట్ రన్రేటుతో మొదటి స్థానంలో ఉంది. మరోవైపు బెంగళూరు 4 పాయింట్లతో, +2.501 నెట్ రన్రేటుతో మూడో స్థానంలో ఉంది. ఈ మ్యాచ్2లో గెలిచిన జట్టు మొదటి స్థానంలో ఉండే అవకాశం ఉంది. మరి ఈ మ్యాచ్ సజావుగా జరుగుతుందో.. లేక వర్షం కారణంగా రద్దవుతుందో తెలియాలంటే.. ఇంకాసేపు వేచి చూడాల్సిందే.
BRS : తెలంగాణలో కారు స్పీడు అందుకుందా?
తెలంగాణలో బీఆర్ఎస్ తిరిగి పుంజుకుంటుంది.
Ravi Babu’s Razor Releasing On A Special Date
Ravi Babu’s forthcoming thriller Razor is all set to hit the theatres this summer. The film, presented by Suresh Babu under the banner of Suresh Productions and produced by Flying Frogs, has already completed its shoot and the post-production works have also wrapped up. The makers have now officially locked May 8 as the theatrical […] The post Ravi Babu’s Razor Releasing On A Special Date appeared first on Telugu360 .
ఎగ్జిక్యూటివ్ మెంబర్ గా శ్రీనివాస్
టేకుమట్ల, ఆంధ్రప్రభ ; భూపాలపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎగ్జిక్యూటివ్ మెంబర్ గా
ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణకు ఘన సన్మానం
బెజ్జంకి, ఆంధ్రప్రభ : మానకొండూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే డా. కవ్వంపల్లి సత్యనారాయణను ఆర్టిఐ
భోగాపురం విమానాశ్రయం ప్రారంభించాలని ప్రధాని మోదీకి ముఖ్యమంత్రి చంద్రబాబు విజ్ఙప్తి చేశారు
అదిగో చిరుత…. గద్వాల ప్రతినిధి, ఆంధ్రప్రభ ; అదిగో పులి.. ఇదిగో పులి
13 ఏళ్ల బాలికపై 15 ఏళ్ల బాలుడు లైంగిక దాడి
హైదరాబద్: నగరంలోని కాచిగూడలో దారుణం చోటు చేసుకుంది. 13 ఏళ్ల బాలికపై 15 ఏళ్ల బాలుడు లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఇన్స్టాగ్రామ్లో నిందితుడు బాలికకు పరిచయమయ్యాడు. ఆ పాపతో స్నేహం పెంచుకొని లైంగిక దాడి చేశాడు. ఈ కేసులో బాలుడిని అరెస్టు చేసిన పోలీసులు.. అతడిని జువైనల్ హోమ్కు తరలించారు.
తహసీల్దార్ నరేష్కు ఘన సన్మానం
కొడిమ్యాల, ఆంధ్రప్రభ : కొడిమ్యాల మండల తహసీల్దార్ కార్యాలయంలో కొత్తగా బాధ్యతలు స్వీకరించిన
కాన్వాయ్ ఆపి వ్యాపారుల సమస్యలు విన్న ఎమ్మెల్యే
నాగర్కర్నూల్, ఆంధ్రప్రభ : చిరు వ్యాపారుల సమస్యలను తెలుసుకునేందుకు నాగర్కర్నూల్ ఎమ్మెల్యే కూచుకుల్ల
చిన్నపోర్లలో చెక్కులు పంపిణీ..
ఊట్కూర్, ఆంధ్రప్రభ ; నారాయణపేటజిల్లాఊట్కూర్ మండల పరిధిలోని చిన్నపోర్లలో సర్పంచ్ గాండ్ల నిఖిత
రోడ్డు పనులు త్వరగా పూర్తి చేయాలి..
రోడ్డు పనులు త్వరగా పూర్తి చేయాలి.. ఊట్కూర్, ఆంధ్రప్రభ ; ఊట్కూర్ మండల
డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల స్థలాన్ని పేదలకు పంచాలి
డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల స్థలాన్ని పేదలకు పంచాలి సంస్థాన్ నారాయణపురం, ఆంధ్రప్రభ
Andhra Pradesh : మున్సిపల్ ఎన్నికలు ఎప్పుడో చెప్పేసిన చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ లో మున్సిపల్ ఎన్నికలకు చంద్రబాబు సిద్ధమవుతున్నారు
చౌటుప్పల్ లో ఓపెన్ ప్లై ఓవర్ ని నిర్మించాలని ఆర్డీవోకు వినతి
చౌటుప్పల్, ఆంధ్రప్రభ ; యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ హైవే విస్తరణలో భాగంగా
Chandrababu Warns Ministers After Cabinet Agenda Leak
A serious concern about information leaks dominated the Andhra Pradesh cabinet meeting, led by Chief Minister N. Chandrababu Naidu, in Amaravati. Even before the meeting began, key agenda points reached the media. The Chief Minister expressed strong displeasure and questioned how sensitive information was being leaked. Chandrababu made it clear that such leaks violate government […] The post Chandrababu Warns Ministers After Cabinet Agenda Leak appeared first on Telugu360 .
ఘనంగా గ్రాడ్యుయేషన్ డే సెలబ్రేషన్స్
ఘనంగా గ్రాడ్యుయేషన్ డే సెలబ్రేషన్స్ పరకాల, ఆంధ్రప్రభ: పరకాల పట్టణంలోని చైతన్య మోడల్
కడపలో టెన్షన్.. ప్రేమోన్మాది ఘాతుకానికి యువతి బలి
కడప జిల్లా ఖాజీపేటలో ఉద్రిక్తత నెలకొంది.
తీవ్ర ఆందోళనకు గురయ్యా: ‘జననాయగన్’ లీక్పై చిరంజీవి పోస్ట్ #Jananayagan#Vijay#Chiranjeevi
.. అట్టహాసంగా ప్రారంభమైన సిపిఐ, బీకేఎంయూ పాదయాత్ర .. అడుగడుగునా నీరాజనాలుమహిళల హారతులు, ఆకట్టుకున్న. కళాకారుల నృత్యాలు ఉపాధి హామీని కాపాడాలి.. వి.బి.జి రాంజీ చట్టాన్ని రద్దు చేయాలి: నేతల డిమాండ్ విశాలాంధ్ర – రాప్తాడు (అనంతపురం జిల్లా): కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ, గ్రామీణ పేదల కష్టార్జితానికి భరోసానిచ్చే మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని యథావిధిగా కొనసాగించాలని, వి.బి.జి రాంజీ చట్టాన్ని తక్షణమే రద్దు చేయాలని […] The post కదం తొక్కిన ఎర్రసైన్యం appeared first on Visalaandhra .
హై అలెర్ట్..పాక్..ఐఎస్ఐ ఏజెంట్ల అరెస్ట్
భారత్లో పాక్ ఐఎస్ఐ ఏజెంట్ల ముఠాను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు.
స్థానికంగా ఉండి మెరుగైన వైద్య సేవలు అందించాలి
స్థానికంగా ఉండి మెరుగైన వైద్య సేవలు అందించాలి జైనూర్, ఆంధ్రప్రభ ; వైద్యాధికారులు
ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలి
మునుగోడు, ఆంధ్రప్రభ : ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని చండూరు
ప్రజా దర్బార్ లో రోడ్లు, స్మశాన వాటికలు, నీటి సమస్యలపై విజ్ఞప్తులు
విశాలాంధ్ర -ధర్మవరం : గ్రామాల్లో సమస్యలపై టిడిపి నియోజకవర్గ ఇన్చార్జి పరిటాల శ్రీరామ్ ప్రజా దర్బార్ నిర్వహించారు. ఈ సందర్భంగా పలు సమస్యలపై వచ్చిన విద్యార్థులను వారి స్వీకరించారు. ధర్మవరం టీడీపీ కార్యాలయంలో ఆయన ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించారు. వివిధ గ్రామాలు, ధర్మవరం పట్టణానికి చెందిన ప్రజలు తరలివచ్చి తమ సమస్యలు తెలియజేశారు. ఇందులో ప్రధానంగా ధర్మవరం మండలం మల్కాపురం గ్రామంలో నీటి సమస్యపై గ్రామస్థులు వినతి పత్రం అందజేశారు. గ్రామంలో నీటి సమస్య తీవ్రంగా […] The post ప్రజా దర్బార్ లో రోడ్లు, స్మశాన వాటికలు, నీటి సమస్యలపై విజ్ఞప్తులు appeared first on Visalaandhra .
మూడో రోజుకు చేరిన విద్యుత్ ఆర్టిజన్ కార్మికుల సమ్మె
చౌటుప్పల్, ఆంధ్రప్రభ ; సమస్యల పరిష్కారం కోసం తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్ ఎంప్లాయీస్
సొంతింటి కల నెరవేర్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కింది
సొంతింటి కల నెరవేర్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కింది జైనూర్, ఆంధ్రప్రభ ;
సీనియర్ జర్నలిస్ట్ బుర్ల వెంకటేశం మృతి
బిక్కనూర్, ఆంధ్రప్రభ ; ఆంధ్రప్రభ దినపత్రికలో విలేఖరిగా పనిచేసిన బుర్ల వెంకటేశం ఆ
రోగులకు సేవ చేయుటలోనే నిజమైన సంతృప్తి ఉంది..
శ్రీ సత్య సాయి సేవ సమితి 2 నిర్వాహకులువిశాలాంధ్ర ధర్మవరం;; ప్రభుత్వ ఆసుపత్రిలోని రోగులకు సేవ చేయుటలోనే నిజమైన సంతృప్తి ఉంది అని శ్రీ సత్య సాయి సేవ సమితి-పిఆర్టి సర్కిల్ నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా వారు పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో 200 మంది రోగులకు ఉదయం పాలు, రెడ్లు, బిస్కెట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి దాతగా పెనుకొండ లోని వీఆర్వో బాలయ్య నిర్వహించడం పట్ల వారు కృతజ్ఞతలను తెలియజేశారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రి […] The post రోగులకు సేవ చేయుటలోనే నిజమైన సంతృప్తి ఉంది.. appeared first on Visalaandhra .
జనగణన విధుల కేటాయింపుపై వివాదం
జనగణన విధుల కేటాయింపుపై వివాదం నల్లబెల్లి, ఆంధ్రప్రభ : జనగణన–2027 విధుల నియామకంలో
అంతరాష్ట్ర దొంగల ముఠా అరెస్టు వరంగల్ క్రైమ్, ఆంధ్రప్రభ ; శివారు ప్రాంతాల్లోని
చంద్రబాబు లెక్కల ప్రకారం 40 ఏళ్లయినా అమరావతి పూర్తి కాదు: సజ్జల
అమరావతి: మాజీ సిఎం వైసిపి జగన్ మోహన్ రెడ్డి పిలుపుతో మావిగన్ కు ఒక రూపం వచ్చిందని వైసిపి నేత సజ్జల రామకృష్ణా రెడ్డి తెలిపారు. మావిగన్ లో రోడ్డు, రైలు కనెక్టివిటీ ఉన్నాయని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అమరావతికి పెట్టే ఖర్చులో 10% మావిగన్ లో పెడితే చాలని, మావిగన్ కు త్వరలో పోర్టు కూడా వస్తుందని తెలియజేశారు. జగన్ అన్నట్లు మావిగన్ కు అన్ని కనెక్టివిటీలు ఉన్నాయని, మావిగన్ ప్రతిపాదనను ప్రజలు కూడా మెచ్చుకుంటున్నారని అన్నారు. జగన్ ప్రతిపాదన తర్వాత ప్రజల్లో చర్చ మొదలైందని, అమరావతి కోసం అప్పు చేయకుండా ఆచరణ ఎలా సాధ్యం? అని ప్రశ్నించారు. రాజధాని నిర్మాణానికి డబ్బు ఎక్కడి నుంచి తెస్తారని, తెచ్చిన అప్పులను ఎలా తీరుస్తారని ప్రశ్నించారు. ప్రజా జీవనం లేకుండా లైవ్ సిటీ ఎలా అవుతుందని, జగన్ చెప్పిన దానికి.. ఎపి సిఎం చంద్రబాబు చెప్పినదానికి తేడా అదేనని సజ్జల పేర్కొన్నారు. జగన్ ప్రశ్నలకు చంద్రబాబు సమాధానం చెప్పడం లేదని, అమరావతికి ఆదాయం ఎలా వస్తుంది? అని ప్రశ్నించారు. అమరావతికి నిర్మాణానికి రూ.2 లక్షల కోట్లు కావాలని, రూ. 2లక్షల కోట్లు పెడితే వచ్చే ఆదాయం ఎంత? అని నిలదీశారు. చంద్రబాబు లెక్కల ప్రకారం 40 ఏళ్లయినా అమరావతి పూర్తి కాదని..నవ రాయపూరే ఇందుకు ఉదాహరణని పేర్కొన్నారు. రాజధాని పూర్తి కాకుండా రైతులకు ప్లాట్లు ఎలా ఇస్తారు? అని ప్రశ్నించారు. అమరావతికి చట్టబద్ధత అంటూ భ్రమలు కల్పిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అమరావతిని అవినీతి గనిగా మార్చుకున్నారని, అమరావతిలో పెట్టుబడి పెడితే.. కృష్ణానదిలో కలిపినట్లేనని సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు.
మల్బరీ తోటను సందర్శించిన ఎంపీడీవో
కడెం, ఆంధ్రప్రభ : కడెం మండలం నర్సాపూర్ గ్రామంలో ఏర్పాటు చేసిన పట్టు
ఆత్మకూరు ఎస్సై సతీష్ సస్పెన్షన్
ఆత్మకూరు ఎస్సై సతీష్ సస్పెన్షన్ వరంగల్ క్రైమ్, ఆంధ్రప్రభ ; వరంగల్ పోలీస్
Vishwambara has to Revive UV Creations
Top production house UV Creations has been struggling to deliver a solid box-office success from years. Some of the big-ticket films failed badly and the production house is in a lot of stress. 2026 opened on a decent note with Couple Friendly and the film made decent money in February and ended up as a […] The post Vishwambara has to Revive UV Creations appeared first on Telugu360 .
ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థి ఎన్.ఎం.ఎం.ఎస్ కు ఎంపిక .. హెడ్మాస్టర్ రామకృష్ణ
విశాలాంధ్ర -ధర్మవరం; పట్టణంలోని భుత్వ ఉన్నత పాఠశాల ధర్మవరంలో 8వ తరగతి చదువుతున్న భాస్కర్ నాయక్ నేషనల్ మీన్ మెరిట్ స్కాలర్షిప్ పోటీ పరీక్షల్లో ఎన్నికై తన తోటి విద్యార్థులకు ఆదర్శంగా నిలిచాడు అని ప్రధానోపాధ్యాయులు రామక్రిష్టప్ప తెలిపారు. విద్యార్థి ఉపాధ్యాయుల యొక్క ప్రయత్నాన్ని అభినందిస్తూ నాలుగు సంవత్సరాల పాటు 12 వేల రూపాయలు వంతున స్కాలర్షిప్ రావడం విద్యార్థికి ఇచ్చిన ప్రోత్సాహాన్ని మరువలేమని తల్లిదండ్రులు తెలియజేశారు.2025-26 విద్యా సంవత్సరానికి ఎన్సిసి యూనిట్ పాఠశాల ఫిజికల్ డైరెక్టర్ […] The post ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థి ఎన్.ఎం.ఎం.ఎస్ కు ఎంపిక .. హెడ్మాస్టర్ రామకృష్ణ appeared first on Visalaandhra .
మేడ్చల్లో కమిషనర్ సృజన సుడిగాలి పర్యటన
మేడ్చల్లో కమిషనర్ సృజన సుడిగాలి పర్యటన మేడ్చల్, ఆంధ్రప్రభ : మేడ్చల్ సర్కిల్
మాచర్ల ప్రభుత్వ ఉద్యోగినిపై రేప్ కేసులో ఊహించని ట్విస్ట్!
పల్నాడు జిల్లా మాచర్లలో ప్రభుత్వ ఉద్యోగినిపై జరిగిన అత్యాచారం కేసులో ఊహించని మలుపు చోటుచేసుకుంది. గుర్తుతెలియని వ్యక్తి తనపై దాడి చేశాడని బాధితురాలు తొలుత ఫిర్యాదు చేయగా, పోలీసుల దర్యాప్తులో అసలు నిజం బయటపడింది. నిందితుడు ఆమెకు స్నాప్చాట్ ద్వారా పరిచయమైన ప్రియుడేనని తేలింది. వివరాల్లోకి వెళితే.. మాచర్లలోని ఓ ప్రభుత్వ కార్యాలయంలో ఆఫీస్ సబార్డినేట్గా పనిచేస్తున్న మహిళ, ఈ నెల 2న తనపై అత్యాచారం జరిగిందని పోలీసులను ఆశ్రయించింది. నీళ్లు తాగే నెపంతో ఇంట్లోకి వచ్చిన […] The post మాచర్ల ప్రభుత్వ ఉద్యోగినిపై రేప్ కేసులో ఊహించని ట్విస్ట్! appeared first on Visalaandhra .
పది రోజుల క్రితం ఉద్యోగంలో చేరిక.. కంపెనీలో రక్తపు మడుగులో విగతజీవిగా
గుడివాడ: కృష్ణా జిల్లా గుడివాడకు చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ హరియాణాలో దారుణ హత్యకు గురయ్యాడు. బండ్ల రుషికేశ్(27) పది రోజుల క్రితం పంచకులవేది టెక్నాలజీస్ సంస్థలో చేరాడు. ఈ రోజు కంపెనీలో రక్తపు మడుగులో విగతజీవిగా పడి ఉన్నాడు. సమాచారం అందుకున్న గుడివాడ పోలీసులు బేతవోలులోని కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. దీంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన హరియాణాకు బయలుదేరారు. అయితే హత్యకు గల కారణాలు.. ఇతర వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
తెలంగాణ రైతు సంఘం మహాసభల కరపత్రం విడుదల
దండేపల్లి, ఆంధ్రప్రభ ; ఈ నెల 23, 24, 25,న భద్రాద్రి కొత్తగూడెం
టెక్ ప్రియులకు షాక్..పెరిగిన శాంసంగ్ ఫోన్ల ధరలు..
దక్షణ కొరియా స్మార్ట్ ఫోన్ సంస్థ శాంసంగ్ భారతదేశంలో స్మార్ట్ఫోన్ల ధరలను మరోసారి పెంచింది. అయితే, ఇప్పటికే ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో ఎంట్రీ-లెవల్ నుండి మిడ్-రేంజ్ స్మార్ట్ ఫోన్లపై ధరలు పెంచిన కంపెనీ తాజాగా ఎంపిక చేసిన ఫోన్ల ధరలను సవరించింది. ఇందులో గెలాక్సీ A, F సిరీస్ మూడేళ్లు ఉన్నాయి. ఈ మేరకు టిప్స్టర్ అభిషేక్ యాదవ్ సదరు ధరల పట్టికను ఎక్స్ లో షేర్ చేశారు. కాగా, నేటి నుంచే పెరిగిన ధరలు అమల్లోకి రానున్నాయి. ఇప్పుడు ఏ మోడల్ పై ఎంత పెరిగిందో తెలుసుకుందాం. శాంసంగ్ గెలాక్సీ A07 గెలాక్సీ A07 విషయానికి వస్తే..దీని 4GB + 64GB వేరియంట్ ధర గతంలో ఉన్న రూ.9,749 నుండి ఇప్పుడు రూ.10,999కి పెరిగింది. అంటే, ఇది సుమారుగా రూ.1,250 పెరుగుదలను సూచిస్తుంది. శాంసంగ్ గెలాక్సీ A06 5G గెలాక్సీ A06 5Gలోని వివిధ వేరియంట్లలో రూ.1,000 వరకు పెరిగింది. దీని 4GB + 64GB మోడల్ ధర ఇప్పుడు రూ.13,499. కాగా, 4GB + 128GB వేరియంట్ ధర రూ.15,499. అలాగే, 6GB + 128GB వేరియంట్ ధర రూ.17,499గా ఉంది. శాంసంగ్ గెలాక్సీ A07 5G గెలాక్సీ A07 5G వేరియంట్ల ధరలు కూడా మారాయి. 4GB + 128GB మోడల్ ధర ఇప్పుడు రూ.16,499. కాగా, 6GB + 128GB వేరియంట్ ధర రూ.18,499గా ఉంది. శాంసంగ్ గెలాక్సీ A17 5G అదేవిధంగా గెలాక్సీ A17 5G వేరియంట్ల ధరలు కూడా రూ.1,000- రూ.1,500 వరకు పెరిగాయి. 6GB + 128GB మోడల్ ధర రూ.21,499, 8GB + 128GB వేరియంట్ ధర రూ.23,499, 8GB + 256GB మోడల్ ధర రూ.27,999గా ఉంది. శాంసంగ్ గెలాక్సీ A36 మిడ్-రేంజ్ విభాగంలో గెలాక్సీ A36 ధర కూడా పెరిగింది. దీని ధరలు రూ.1,500 - రూ.3,000 వరకు పెరిగాయి. 8GB + 128GB వేరియంట్ ధర ఇప్పుడు రూ.33,999, 8GB + 256GB వేరియంట్ ధర రూ.37,999, 12GB + 256GB మోడల్ ధర రూ.43,499గా ఉంది. శాంసంగ్ గెలాక్సీ A56 గెలాక్సీ A56 ధర రూ.2,000 -రూ.3,500 వరకు పెరిగింది. దీని 8GB + 128GB వేరియంట్ ధర రూ.42,999, 8GB + 256GB వేరియంట్ ధర రూ.46,999, 12GB + 256GB వేరియంట్ ధర రూ.52,499గా ఉంది. శాంసంగ్ గెలాక్సీ F17 5G గెలాక్సీ F17 5G స్మార్ట్ ఫోన్ అన్ని వేరియంట్ల ధరలు రూ.1,000 పెరిగింది. దీని 4GB + 128GB వేరియంట్ ధర రూ.17,999, 6GB + 128GB వేరియంట్ ధర రూ.19,999,, 8GB + 128GB వేరియంట్ ధర రూ.21,999గా ఉంది.
కొండగట్టు అంజన్నను దర్శించుకున్న సాయి ధరమ్ తేజ్
కొండగట్టు, ఆంధ్రప్రభ ; కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామిని ప్రముఖ తెలుగు చలనచిత్ర నటుడు
నాదర్ గుల్ భూములపై ప్రభుత్వం స్పందించాలి
నాదర్ గుల్ భూములపై ప్రభుత్వం స్పందించాలి ఆంధ్రప్రభ, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి :
ముగిసిన ఏపీ కేబినెట్ సమావేశం… పలు అంశాలపై కీలక నిర్ణయాలు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన శుక్రవారం జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ముగిసింది. సచివాలయంలో సుమారు మూడున్నర గంటల పాటు సాగిన ఈ సమావేశంలో 60 అంశాల ఎజెండాపై విస్తృతంగా చర్చించి పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపారు. రాష్ట్ర రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించడం, భారీ పెట్టుబడులను ఆకర్షించడం, ఉన్నత విద్యలో సంస్కరణలు వంటి ముఖ్యమైన అంశాలపై కేబినెట్ దృష్టి సారించింది. సమావేశంలో ప్రధానంగా, అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ రాష్ట్ర పునర్విభజన చట్టానికి సవరణ చేసినందుకు […] The post ముగిసిన ఏపీ కేబినెట్ సమావేశం… పలు అంశాలపై కీలక నిర్ణయాలు appeared first on Visalaandhra .
KCR- Jeevan Reddy |మీతో కలిసి పని చేయమని..
KCR- Jeevan Reddy | మీతో కలిసి పని చేయమని.. కేసీఆర్ తో
ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో మక్కలు విక్రయించాలి
ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో మక్కలు విక్రయించాలి చెన్నారావుపేట, ఆంధ్రప్రభ : దళారుల నుంచి
కీలక నేత సోది కేశాలతో పాటు 42 మంది మావోయిస్టులు లొంగుబాటు
రాయ్ పూర్: మావోయిస్టు పార్టీకి పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ డిప్యూటీ కమాండర్, కీలక నేత సోది కేశాలు అలియాస్ మల్లా, మరో 30-40 మంది మావోయిస్టులతో కలిసి తెలంగాణ పోలీసుల ఎదుట ఏప్రిల్ 2026లో లొంగిపోయారు. ఛత్తీస్గఢ్-తెలంగాణ సరిహద్దుల్లో పనిచేస్తున్న వీరు, అనేక ఆయుధాలతో ప్రధాన స్రవంతిలో చేరారు. శుక్రవారం డిజిపి శివధర్ రెడ్డి ఎదుట కేశాలతో పాటు 42 మంది మావోయిస్టులు లొంగిపోయారు. మావోయిస్టుల నుంచి 40-50 వరకు ఎకె-47, ఎస్ఎల్ఆర్ లు స్వాధీనం చేసుకున్నారు. ఛత్తీస్గఢ్లో భద్రతా బలగాల తీవ్రమైన కూంబింగ్, ఒత్తిడి కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ సందర్భంగా డిజిపి మీడియాతో మాట్లాడుతూ.. మావోయిస్టు రహిత రాష్ట్రంగా తెలంగాణ మారిందని, తెలంగాణకు చెందిన ఐదుగురు మాత్రమే యూజిలో ఉన్నారని తెలియజేశారు.
13 ఏళ్ల లోపు పిల్లలకు సోషల్ మీడియా నిషేధం…
మంత్రి నారా లోకేశ్ కీలక ఆదేశాలు పిల్లలను సోషల్ మీడియా దుష్ప్రభావాల నుంచి కాపాడేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 13 ఏళ్లలోపు చిన్నారులను సోషల్ మీడియాకు పూర్తిగా దూరంగా ఉంచేందుకు వీలుగా ఒక ముసాయిదా చట్టాన్ని సిద్ధం చేయాలని ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ అధికారులను ఆదేశించారు. ఉండవల్లిలో మంత్రుల బృందం, ఉన్నతాధికారులు, మెటా, యూట్యూబ్ వంటి ప్రముఖ సోషల్ మీడియా సంస్థల ప్రతినిధులతో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు.ఈ సమావేశంలో మంత్రి […] The post 13 ఏళ్ల లోపు పిల్లలకు సోషల్ మీడియా నిషేధం… appeared first on Visalaandhra .
పెళ్లి కానుకగా రూ.21వేలు అందజేత..
వికారాబాద్, ఆంధ్రప్రభ : ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం వికారాబాద్ పట్టణంలోని 30వ
ipl thrilling match|ఐపీఎల్ మొదలైన అసలు మజా
ipl thrilling match| ఐపీఎల్ మొదలైన అసలు మజా ఆంధ్రప్రభ వెబ్డెస్క్ :
సీపీఐ సీనియర్ నాయకుడు గొర్రెజోసఫ్ రాజు మృతి
బెల్లంపల్లిరూరల్, ఆంధ్రప్రభ : బెల్లంపల్లి మండల సీపీఐ పార్టీ సీనియర్ నాయకుడు రిటైర్డ్
ఘనంగా ఎన్ఎస్యూఐ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
బెల్లంపల్లి, ఆంధ్రప్రభ : ఎన్ఎస్యూఐ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు ఆదర్శ్ వర్దన్ రాజు
గురుకుల కళాశాలపై కలెక్టర్ దీపక్ తివారి ఆకస్మిక తనిఖీ
వికారాబాద్, ఆంధ్రప్రభ : వికారాబాద్ జిల్లా కేంద్రంలోని అనంతగిరిపల్లి శివారెడ్డిపేటలో ఉన్న సామాజిక
అంగన్వాడీ కేంద్రంలో పోషణ పక్వాడ కార్యక్రమం
వికారాబాద్, ఆంధ్రప్రభ : ప్రభుత్వం సూచించిన మేరకు అంగన్వాడీ కేంద్రాల్లో పోషణ పక్వాడ
12న మంచిర్యాల పర్యటనకు కేటీఆర్
12న మంచిర్యాల పర్యటనకు కేటీఆర్ హైదరాబాద్, ఆంధ్రప్రభ ; బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్
పాక్ క్రికెట్ చరిత్రలో తొలిసారిగా.. ఈసారి అమ్మాయిలతో..
ఇస్లామాబాద్: పాకిస్థాన్ క్రికెట్ చరిత్రలో తొలిసారిగా ఓ అద్భుత ఘటన చోటు చేసుకోనుంది. తొలిసారిగా పాకిస్థాన్ మహిళల ద్వైసపాక్షిక సిరీస్ జరుగనుంది. జింబాబ్వే మహిళల జట్టు పాకిస్థాన్లో పర్యటించనుంది. ఇరు జట్ల మధ్య మూడు వన్డేలు, లీఈ సిరీస్ మహిళల క్రికెట్ అభివృదలో కీలక ఘట్టంగా నిలవనుంది.ఈ సిరీస్ మ్యాచ్లు మే 3 నుంచి 15 వరకూ మధ్య తేదీల్లో జరుగుతాయి. వన్ే సిరీస్ ఐసిసి మహిళల ఛాంపియన్షిప్-2025-29లో భాగంగా జరుగనుండగా.. టి-20 సిరీస్ సాధారణంగా సిరీస్గా పరిగణించబడుతుంది. అన్ని మ్యాచ్లు కరాచీ నేషనల్ బ్యాంక్ స్టేడియంలో జరుగుతాయి.
ఏఐ+ నోవా 2 సిరీస్ వచ్చేసిందోచ్..తక్కువ ధరలో అదిరిపోయే ఫీచర్లు..!
ఏఐ+ నోవా 2 సిరీస్ భారత టెక్ మార్కెట్లో విడుదల అయింది. ఈ లైనప్లో ఏఐ+ నోవా 2 5G, ఏఐ+ నోవా 2 అల్ట్రా 5G స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి. ఈ రెండు పరికరాలు ఐదు రంగుల ఆప్షన్లలో కొనుగోలుకు అందుబాటులో ఉన్నాయి. ఈ కొత్త సిరీస్ డ్యూయల్ రియర్ కెమెరా సెటప్, 6000 mAh బ్యాటరీతో వస్తుంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈ స్మార్ట్ఫోన్ల ధర, సేల్స్ డేట్, ఫీచర్ల వివరాలను ఒక్కొక్కటిగా చూద్దాం. ఏఐ ప్లస్ నోవా 2 5G ధర, ఫీచర్లు మార్కెట్లో ఈ కొత్త స్మార్ట్ఫోన్ 4GB RAM + 64GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.8,999గా ఉంది. అయితే, కంపెనీ 6GB RAM + 128GB వేరియంట్ ధరను ఇంకా వెల్లడించలేదు. ఇక లభ్యత విషయానికి వస్తే..ఈ ఫోన్ ఏప్రిల్ 14న మధ్యాహ్నం 12 గంటల నుండి ఫ్లిప్కార్ట్లో కొనుగోలుకు వస్తుంది. ఈ ఫోన్ బ్లూ, బ్లాక్, రెడ్, గ్రీన్, పర్పుల్ రంగులలో అందుబాటులో ఉంటుంది. ఇక ఫీచర్ల విషయానికి వస్తే..ఈ ఫోన్లో 120Hz వరకు రిఫ్రెష్ రేట్తో 6.74-అంగుళాల HD+ డిస్ప్లే ఉంది. పరికరం వేగం, మల్టీటాస్కింగ్ కోసం..యూనిసోక్ T8200 ఆక్టా-కోర్ ప్రాసెసర్ను ఉపయోగించారు. ఈ ఫోన్లో 50-మెగాపిక్సెల్ వెనుక కెమెరా, 8-మెగాపిక్సెల్ ముందు కెమెరా ఉన్నాయి. బ్యాటరీ విషయానికి వస్తే.. ఈ పరికరం 6000mAh బ్యాటరీతో 18W ఫాస్ట్ ఛార్జింగ్కు సపోర్ట్ చేస్తుంది. ఏఐ ప్లస్ నోవా 2 అల్ట్రా 5G ధర, ఫీచర్లు ఈ డివైస్ 6GB RAM + 128GB వేరియంట్ ధర రూ.14,999గా ఉంది. కాగా, కంపెనీ 8GB RAM + 128GB స్టోరేజ్ మోడల్ ధరను వెల్లడించలేదు. లభ్యత విషయానికి వస్తే..ఈ హ్యాండ్సెట్ సేల్స్ ఏప్రిల్ 17న మధ్యాహ్నం 12 గంటల నుండి ఫ్లిప్కార్ట్లో ప్రారంభమవుతాయి. ఈ పరికరాన్ని బ్లాక్, గ్రీన్, బ్లూ, పర్పుల్, రెడ్ రంగులలో కొనుగోలు చేయవచ్చు. ఫీచర్ల విషయానికి వస్తే..అల్ట్రా మోడల్లో 6.78-అంగుళాల 1.5K ఆమోలెడ్ డిస్ప్లే ఉంది. ఇది 144Hz వరకు రిఫ్రెష్ రేట్, 2500 నిట్స్ పీక్ బ్రైట్నెస్ను కలిగి ఉంటుంది. ఇది 4nm ఆక్టా-కోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 7400 చిప్సెట్ను ఉపయోగిస్తుంది. కెమెరా పరంగా.. ఇందులో 50-మెగాపిక్సెల్ సోనీ IMX752 కెమెరా సెన్సార్, 8-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ కెమెరా ఉన్నాయి. ఈ స్మార్ట్ ఫోన్లో శక్తివంతమైన 6000mAh బ్యాటరీ ఉంది. ఇది 33W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్కు సపోర్ట్ చేస్తుంది.
ఆగని ఆకేరు అక్రమ ఇసుక రవాణా నర్సింహులపేట, ఆంధ్రప్రభ : మహబూబాబాద్ జిల్లా
ప్రధానమంత్రి సంసద్ ఖేల్ మహోత్సవ్ ప్రారంభం
ప్రధానమంత్రి సంసద్ ఖేల్ మహోత్సవ్ ప్రారంభం మక్తల్, ఆంధ్రప్రభ ; ప్రధానమంత్రి సంసద్
Conspiracy | 36 గంటల్లోనే ఛేదించిన పోలీసులు
Conspiracy | 36 గంటల్లోనే ఛేదించిన పోలీసులు Conspiracy | ఆంధ్రప్రభ, వెబ్
గర్భిణి మహిళలు పౌష్టిక ఆహారం తీసుకోవాలి
గర్భిణి మహిళలు పౌష్టిక ఆహారం తీసుకోవాలి కడెం, ఆంధ్రప్రభ ; గర్భిణీ మహిళలు
చలివేంద్రం ప్రారంభించిన సర్పంచ్ విష్ణువర్ధన్ శంకర్ గౌడ్
భీమ్గల్ రూరల్, ఆంధ్రప్రభ : ఎండలు తీవ్రత రోజుకు ఘననియంగా పెరగడంతో చలివేంద్రం
లాలాగూడలో తలనొప్పిగా మారిన పెంపుడు పిల్లి కేసు #Lalaguda#CatTheft#HyderabadNews#CCTVClue
కడపలో ఇంట్లోకి చొరబడి యువతి గొంతుకోసి
అమరావతి: పెళ్లికి ఒప్పుకోవడంలేదని ప్రియురాలి గొంతుకోసి ప్రియుడు చంపిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కడప జిల్లా ఖాజీపేటలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... శ్రీనివాస్ అనే యువకుడు, ఓ యువతిని గాఢంగా ప్రేమించాడు. పెళ్లి చేసుకోవాలని యువతిని పలుమార్లు ఒత్తిడి తీసుకొచ్చాడు. శుక్రవారం ఇంట్లో ఎవరు లేని సమయంలో యువతి ఇంటికి వెళ్లాడు. పెళ్లి చేసుకోవాలని యువతిని బలవంతం చేశాడు. ఆమె అంగీకరించకపోవడంతో తన వెంట తెచ్చుకున్న కత్తితో ఆమెపై దాడి చేశాడు. దీంతో ఆమె కేకలు వేయడంతో అక్కడి నుంచి అతడు తప్పించుకున్నాడు. వెంటనే స్థానికులు ఆమెను రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆమె మృతి చెందిందని పరీశిలించిన వైద్యులు తెలిపారు. యువతి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి శ్రీనివాస్ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.
Deepika Padukone’s Big Pay for Raaka
Deepika Padukone has been in the news for wrong reasons and she landed into controversies. The actress was removed from several upcoming big-budget films and rumors surfaced that the filmmakers have been finding other options because of the excessive demands from Deepika Padukone. The actress is the leading lady in Raaka featuring Allu Arjun in […] The post Deepika Padukone’s Big Pay for Raaka appeared first on Telugu360 .
Mega158 is all set for a grand launch tomorrow in Hyderabad. AP Deputy Chief Minister and Chiranjeevi’s brother Pawan Kalyan was invited as the Special Guest for the pooja ceremony. The makers KVN Productions have now called off the launch after the recent incidents of Jana Nayagan. KVN Productions are the producers of Vijay’s Jana […] The post Mega158 Launch Pushed appeared first on Telugu360 .
Rk Roja : రోజాను అరెస్ట్ చేస్తారా? అధికార వర్గాలు ఏమంటున్నాయి?
మాజీ మంత్రి ఆర్కే రోజాపై కూటమి ప్రభుత్వం గుర్రుగా ఉంది
అత్తమామలతో కలిసి పుట్టింట్లో నా 30వ పుట్టినరోజు: రష్మిక మందన్న #RashmikaMandanna#RashmikaBirthday
shobhita rana|హాట్ అందాలను చూస్తే సెగలే..
shobhita rana| హాట్ అందాలను చూస్తే సెగలే.. ఆంధ్రప్రభ వెబ్డెస్క్ : పంజాబీ
చిలకలూరిపేట సమీపంలో న్యాయవాది అనుమానాస్పద మృతి…
చిలకలూరిపేట, ఆంధ్రప్రభ : చిలకలూరిపేట మండల పరిధిలోని ఎడవల్లి గ్రామం సమీపంలో చీమకుర్తికి
ఘట్ కేసర్ లో ఎయిడ్స్ ఉన్న రక్తాన్ని ఇంజక్షన్ చేయడంతో యువతి ఆత్మహత్య
మేడ్చల్ మల్కాజ్ గిరి: పెళ్లికి నిరాకరించిందనే కోపంతో ఎయిడ్స్ ఉన్న రక్తాన్ని ఎక్కించిన ఘటనలో యువతి ఆత్మహత్య చేసుకుంది. మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా పోచారం ఐటీకారిడార్ పోలీసు స్టేషన్ పరిధిలో నెల రోజుల క్రితం పెళ్లికి నిరాకరించిన యువతికి మనోహర్ అనే యువకుడు ఎయిడ్స్ ఉన్న రక్తాన్ని ఎక్కించాడు. ఇవాళ మనోవేదనతో ఇంట్లో ఉరి వేసుకుని సదరు యువతి ఆత్మహత్య చేసుకుంది. మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు. ప్రియుడు మనోహర్ ప్రస్తుతం జైలులో ఉన్నారు. గతంలో యువతికి యువకుడు మనోహర్తో వివాహం నిశ్చయమైంది. మనోహర్కు ఎయిడ్స్ ఉందని తేలడంతో అతడితో పెళ్లికి యువతి నిరాకరించింది. యువతిపై పగ పెంచుకొని ఎయిడ్స్ ఉన్న రక్తాన్ని ఆమెకు అతడు ఇంజక్షన్ చేశాడు. దీంతో యువతి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అతడిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.
Bihar CM |నితీశ్ కుమార్ ప్రమాణ స్వీకారం…
Bihar CM | నితీశ్ కుమార్ ప్రమాణ స్వీకారం… Bihar CM |
తొర్రూరు టౌన్, ఆంధ్రప్రభ : ప్రమాదవశాత్తు రైలు ఢీకొని ఓ వ్యక్తి మృతి
పాలమూరు ప్రాజెక్టులపై రాజకీయం చేస్తున్నది బిఆర్ఎస్: జూపల్లి
హైదరాబాద్: మాజీ సిఎం కెసిఆర్ వల్లే తెలంగాణ వచ్చిందనడం హాస్యాస్పదమని మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ తెలంగాణ ఇవ్వడం వల్లే కెసిఆర్ సిఎం అయ్యారని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తాను మాట్లాడిన విషయాలపై ఎక్కడైనా చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు. పాలమూరు ప్రాజెక్టులపై రాజకీయం చేస్తున్నది బిఆర్ఎస్ అని పాలమూరు కోసం బిఆర్ఎస్ ఖర్చు పెట్టింది రూ. 7 వేల కోట్లు మాత్రమేనని, ప్రాజెక్టుల పేరుతో కెసిఆర్ ఆంధ్రా కాంట్రాక్టర్లకు దోచి పెట్టారని జూపల్లి విమర్శించారు. నీళ్లు ఉన్న చోట లిఫ్ట్ ద్వారా నీళ్లు పట్టుకుపోతున్నారని, నీళ్లు లేని చోట మాత్రం పదేళ్లలో అనేక ప్రాజెక్టులు కట్టారని మండిపడ్డారు. ఆలోచన, అవగాహన లేక రాష్ట్రానికి తీవ్ర నష్టం చేశారని, పాలమూరు ప్రాజెక్టును 80 శాతం పూర్తి చేశామని అబద్ధాలు చెబుతున్నారని, కెసిఆర్ బాధ్యతారాహిత్య పాలన చేశారని జూపల్లి కృష్ణారావు ధ్వజమెత్తారు.
గూగుల్ పిక్సెల్ 10 పై భారీ తగ్గింపు..ఎంతంటే..?
గూగుల్ ఫ్లాగ్షిప్ డివైస్ అయిన పిక్సెల్ 10 పై ప్రస్తుతం ఒక గొప్ప ఆఫర్ అందుబాటులో ఉంది. చాలా రోజుల నుంచి ఈ ఫోన్ను కొనాలని ఆలోచిస్తుంటే, ఇదే సరైన అవకాశం. అమెజాన్లోని ఈ ఫోన్పై వేల రూపాయలు ఆదా చేసుకోవచ్చు. క్లీన్ ఆండ్రాయిడ్ అనుభవం, అద్భుతమైన పనితీరు కోరుకునేవారికి ఇది బెస్ట్ ఆప్షన్ అవుతుంది. ఇపుడు గూగుల్ పిక్సెల్ 10లో ఏయే ఫీచర్లు ఉన్నాయి. దాని కొనుగోలుపై ఎంత ఆదా చేసుకోవచ్చో తెలుసుకుందాం. గూగుల్ పిక్సెల్ 10 ఫీచర్లు గూగుల్ పిక్సెల్ 10 120Hz రిఫ్రెష్ రేట్, 3000 నిట్స్ గరిష్ట ప్రకాశానికి మద్దతు ఇచ్చే 6.3-అంగుళాల OLED స్క్రీన్ను కలిగి ఉంది. కంపెనీ దీనిలో గూగుల్ టెన్సర్ G5 చిప్సెట్ను అమర్చింది. ఆండ్రాయిడ్ 16 పై పనిచేసే ఈ ఫోన్ ఏడు సంవత్సరాల పాటు సాఫ్ట్వేర్ అప్డేట్లను అందుకుంటుంది. ఇక ఫోటోలు, వీడియోల కోసం..ఈ ఫోన్ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ను కలిగి ఉంది. ఈ ఫోన్లో 48MP ప్రైమరీ లెన్స్, 13MP అల్ట్రావైడ్ సెన్సార్,10.8MP టెలిఫోటో కెమెరా ఉన్నాయి. ముందు వైపు సెల్ఫీలు, వీడియోల కోసం 10.5MP లెన్స్ ఉంది. కాగాఈ ఫోన్ 4970mAh బ్యాటరీతో వస్తుంది. గూగుల్ పిక్సెల్ 10 డిస్కౌంట్ గూగుల్ ఈ ఫోన్ను భారత్ టెక్ మార్కెట్లో రూ.79,999 ప్రారంభ ధరతో విడుదల చేసింది. అయితే, ప్రస్తుతం ఈ ఫోన్ సుమారు ₹9,700 ఫ్లాట్ డిస్కౌంట్తో అమెజాన్లో కేవలం ₹70,300 కే లభిస్తోంది. అలాగే కొనుగోలుదారులు ఈ ఫోన్ పై రూ.2,100 క్యాష్బ్యాక్, రూ.2,500 బ్యాంక్ ఆఫర్ను కూడా పొందవచ్చు. దీంతో మొత్తం రూ.13,000 డిస్కౌంట్ లభిస్తుంది. ఈ ధరకు గూగుల్ ఈ ఫ్లాగ్షిప్ పరికరం ఒక గొప్ప డీల్.
ఐపిఎల్లో మరో జట్టుకు షాక్.. స్టార్ ఆల్ రౌండర్ దూరం..
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026లో ఆటగాళ్ల గాయాలు వెంటాడుతున్నాయి. ఇప్పటికే పలువురు ఆటగాళ్లు గాయాల కారణంగా పూర్తి సీజన్కి దూరమైతే.. మరికొందరు కొన్ని మ్యాచ్ల తర్వాత జట్టుతో జతకడతారని ఫ్రాంచైజీలు చెబుతున్నాయి. తాజాగా మరో జట్టుకు షాక్ తగిలింది. వరుస విజయాలతో జోష్ మీదున్న లక్నో జట్టుకి స్టార్ ఆల్ రౌండర్ దూరమయ్యాడు. గాయం కారణంగా వనిందు హసరంగా ఐపిఎల్ 2026 సీజన్లో ఆడటం లేదని మేనేజ్మెంట్ ప్రకటించింది. గత వరల్డ్ కప్ జరిగిన సమయంలో హసరంగ గాయపడ్డాడు. అతడి ఫిట్నెస్కు సంబంధించి శ్రీలంక క్రికెట్ బోర్డు ఎన్వొసి జారీ చేయలేదు. ఈ వారంలోనే హసరంగకు ఫిట్నెస్ పరీక్షలు పూర్తయ్యాయి. ఐపిఎల్ విషయానికొస్తే.. గత మినీ వేలంలో హసరంగను లక్నో.. రూ.2 కోట్లకు దక్కించుకుంది. అయితే హసరంగ స్థానంలో మరో ఆటగాడిని జట్టులోకి తీసుకొనే విషయంపై రెండు రోజుల్లో నిర్ణయం తీసుకుంటామని లక్నో ఫ్రాంచైజీ డైరెక్టర్ టామ్ మూడీ వెల్లడించారు. ‘‘హసరంగ లక్నో జట్టుతో జాయిన్ కావడం లేదు. అందుకోసం మేం సన్నద్ధమయ్యాం. అతడి స్థానంలో ఎవరిని తీసుకుంటామనే నిర్ణయం 24-48 గంటల్లోగా తీసుకుంటాం’’ అని మూడీ తెలిపారు.
ଫ୍ୟାକ୍ଟ ଚେକ୍: ପଶ୍ଚିମବଙ୍ଗ ନିର୍ବାଚନ ସହ ଯୋଡ଼ାଯାଉଥିବା ଭିଡିଓଟି ପ୍ରକୃତରେ ବାଂଲାଦେଶର ଅଟେ
ନିର୍ବାଚନ ଯେତିକି ପାଖେଇ ଆସୁଛି ପଶ୍ଚିମବଙ୍ଗ ରାଜନୀତି ସେତିକି ସରଗରମ ହେବାକୁ ଲାଗିଛି । ଟିଏମ୍ସିର ଏକ ପ୍ରତିନିଧି ଦଳ ଏବଂ ଭାରତୀୟ ନିର୍ବାଚନ ଆୟୋଗ ମଧ୍ୟରେ ହୋଇଥିବା ବୈଠକ ତିକ୍ତତାରେ ଶେଷ ହୋଇଛି। ଟିଏମସି ଅଭିଯୋଗ କରିଛି ଯେ, ମୁଖ୍ୟ ନିର୍ବାଚନ ଆୟୁକ୍ତ ସେମାନଙ୍କୁ ସେଠାରୁ ଚାଲିଯିବା ପାଇଁ କହିଥିଲେ। ଟିଏମ୍ସି ସହିତ ବୈଠକ ପରେ ସକାଳ ୧୦ଟା ୨୦ ମିନିଟରେ ନିର୍ବାଚନ ଆୟୁକ୍ତ ସାମାଜିକ ଗଣମାଧ୍ୟମ ‘ଏକ୍ସ’ରେ ଏକ ପୋଷ୍ଟ କରି ଟିଏମ୍ସିକୁ କଡ଼ା ବାର୍ତ୍ତା ଦେଇଛନ୍ତି। ଏଥର ପଶ୍ଚିମବଙ୍ଗରେ ନିର୍ବାଚନ ଭୟ ଏବଂ ହିଂସା ମୁକ୍ତ ହେବ ବୋଲି କହିଛନ୍ତି। ପଶ୍ଚିମବଙ୍ଗ ବିଧାନସଭା ନିର୍ବାଚନ ଭୟ, ହିଂସା, ଧମକ ଏବଂ ପ୍ରଲୋଭନ ମୁକ୍ତ ହେବା ଉଚିତ ବୋଲି ନିର୍ବାଚନ ଆୟୋଗ ଘୋଷଣା କରିଥିଲେ। ବୁଥ୍ କ୍ୟାପଚରିଂ ଭଳି ବେଆଇନ କାର୍ଯ୍ୟ ବିରୋଧରେ ମଧ୍ୟ ନିର୍ବାଚନ ଆୟୋଗ ଏହି ଚେତାବନୀ ଦେଇଥିଲେ। ଇତିମଧ୍ୟରେ ଏକ ଭିଡିଓ ସୋସିଆଲ ମିଡିଆରେ ଭାଇରାଲ ହେବାରେ ଲାଗିଛି । ଭାଇରାଲ ଭିଡିଓରେ କିଛି ଗୋଟିଏ ପ୍ରଚାର ପରି ଦେଖା ଯାଉଥିବା ବେଳେ ସେଠାରେ ଦୁଇଜଣ ବ୍ୟକ୍ତି ଉପସ୍ଥିତ ରହିଛନ୍ତି । ହଠାତ କିଛି ପୋଲିସ କର୍ମଚାରୀ ଆସି ଉଭୟଙ୍କୁ ଏକ ବାଡ଼ିରେ ପିଟିବା ଆରମ୍ଭ କରିଛନ୍ତି । ଯାହାକୁ ଜଣେ ବ୍ୟକ୍ତି ଏକ ମୋବାଇଲ କ୍ୟାମେରାରେ କଏଦ କରିଥିଵାର ଅନୁମାନ କରାଯାଉଛି । ଉକ୍ତ ଭିଡିଓଟି ପଶ୍ଚିମବଙ୍ଗ ପ୍ରଚାର ସମୟର ବୋଲି ଦାବି ହେଉଥିବା ବେଳେ, ପଶ୍ଚିମବଙ୍ଗ ର ଶାସକ ଦଳ ତଥା ଟିଏମସି କର୍ମୀଙ୍କୁ ପୋଲିସ ପିଟୁଥିବାର ଦାବି ହୋଇଛି । बंगाल में मोमता के गुंडों की कमांडो कर रहे सर्विस क्या बोलती पब्लिक.. ये नजारा देखकर दिल को सुकून मिला.. pic.twitter.com/KAbmNOHtrk — Rakesh 2.0 (@TheRakesh_IND) April 5, 2026 ଯାହାର ଏକ ଆର୍କାଇଭ ଲିଙ୍କ୍ ଏଠାରେ ଉପଲବ୍ଧ ରହିଛି । ସତ୍ୟାସତ୍ୟ: ଦାବିରେ ନାହିଁ କୌଣସି ସତ୍ୟତା, ଭାଇରାଲ ଭିଡିଓଟି ବାଙ୍ଗଲାଦେଶର ଅଟେ, ଯେତେବେଳେ ବାଂଲାଦେଶର ଢାକାରେ ଏକ ଆନ୍ଦୋଳନ ଚାଲିଥିଲା । ଦାବିର ଅନୁସନ୍ଧାନ କରିବାକୁ ଯାଇ ଉକ୍ତ କିୱାର୍ଡ ବ୍ୟବହାର କରି ସର୍ଚ୍ଚ କରିଥିଲୁ । ଏନେଇ କୌଣସି ଖବର ହସ୍ତଗତ ହୋଇନଥିଲା । ନିର୍ବାଚନ ପ୍ରଚାର ସମୟରେ ଏଭଳି ଘଟଣା ଘଟିଥିଲେ ଏହା ନିଶ୍ଚିତ ଭାବେ ପ୍ରମୂଖ ଗଣମାଧ୍ୟମର ଖବର ପ୍ରସାରଣରେ ନିଶ୍ଚିତ ସ୍ଥାନ ପାଇଥାନ୍ତା । ଭାଇରାଲ ଭିଡିଓର ସତ୍ୟତା ଜାଣିବାକୁ ଯାଇ ଉକ୍ତ ଭିଡିଓର କିଛି ଅଂଶକୁ ରିଭର୍ସ ଇମେଜରେ ଅନୁସନ୍ଧାନ କରିଥିଲୁ । ଅନୁସନ୍ଧାନରୁ ଫେସବୁକରେ ଅପଲୋଡ଼ ହୋଇଥିବା ଏକ ଭିଡିଓ ହସ୍ତଗତ ହୋଇଥିଲା । ୬ ଫେବୃଆରୀ ରେ ଉକ୍ତ ଭିଡିଓକୁ ଏଟିଏନ ବାଙ୍ଗଲା ନାମକ ଏକ ଫେସବୁକ ପେଜରେ ଅପଲୋଡ଼ ହୋଇଥିବାର ଦେଖିବାକୁ ପାଇଥିଲୁ । ଉକ୍ତ ଭିଡିଓଟି ଭାଇରାଲ ଭିଡିଓ ସହ ବହୁମାତ୍ରାରେ ସମାନ ଦିଶିବାରୁ ଉଭୟ ଭିଡିଓକୁ ତୁଳନା କରିଥିଲୁ । ତୁଳନାରୁ ଉଭୟ ଭିଡିଓ ଗୋଟିଏ ଦିନରେ ଗୋଟିଏ ଘଟଣାର ବୋଲି ଜାଣିବାକୁ ପାଇଥିଲୁ । ଏଥିରୁ ପ୍ରମାଣିତ ହେଲା ଯେ, ଭାଇରାଲ ଭିଡିଓଟି ଫେବ୍ରୁଆରୀ ମାସରୁ ଇଣ୍ଟରନେଟରେ ଉପଲବ୍ଧ ରହିଛି । ତେଣୁ ପଶ୍ଚିମବଙ୍ଗ ନିର୍ବାଚନ ପ୍ରଚାର ସହ ଉକ୍ତ ଭିଡିଓର ନାହିଁ କୌଣସି ସମ୍ପର୍କ । ଭିଡିଓ ସେୟାର କରିଥିବା ପେଜ୍ ଏଟିଏନ ବାଙ୍ଗଲା କୁ ତର୍ଜମା କରିବାରୁ, ଏହା ଏକ ବାଙ୍ଗଲାଦେଶରେ ପ୍ରସାରିତ ହେଉଥିବା ବାଙ୍ଗଲା ଭାଷାର ଚ୍ୟାନେଲ ଅଟେ । ଯାହାକି ଢାକାରୁ କାର୍ଯ୍ୟକ୍ଷମ ହେଉଥିବା ବେଳେ ଉକ୍ତ ପେଜ୍ ରେ ବାଂଲାଦେଶର ପ୍ରାୟ ସମସ୍ତ ଖବର ପ୍ରସାରିତ ହେଉଥିବାର ଦେଖିବାକୁ ମିଳିଛି । ଅନ୍ୟପଟେ ଭିଡିଓରେ ପ୍ରସାରିତ ହୋଇଥିବା ଏକାଧିକ ପୋଷ୍ଟରରୁ ଜଣାଯାଏ ଯେ ଉକ୍ତ ସ୍ଥାନଟି ବାଙ୍ଗଳାଦେଶର ଅଟେ। ଏଥିରୁ ତେଣୁ ଏଥିରୁ ପ୍ରମାଣିତ ହେଲା ଯେ, ଦାବିରେ ନାହିଁ କୌଣସି ସତ୍ୟତା । ଭାଇରାଲ ହେଉଥିବା ଭିଡିଓଟି ବାଂଲାଦେଶର ଅଟେ, ଯେତେବେଳେ ଢାକାରେ ଏକ ଆନ୍ଦୋଳନ ଚାଲିଥିଲା । ପଶ୍ଚିମବଙ୍ଗ ସହ ଉକ୍ତ ଭିଡିଓର ନାହିଁ କୌଣସି ସମ୍ପର୍କ ।
భారత్లో హ్యూందాయ్ కార్ల ధరలు పెంపు..
కార్ల తయారీ సంస్థ హ్యుందాయ్ మోటార్ ఇండియా కార్లపై ధరలు పెంచనున్నట్టు ప్రకటించింది. మే 2026 నుంచి అన్ని మోడళ్ల ధరలను 1 శాతం మేర పెంచనున్నట్లు కంపెనీ తెలిపింది. వివిధ వ్యయాలు పెరుగుతున్న నేపథ్యంలో ఈ ధరల పెంపు జరుగుతోందని కంపెనీ పేర్కొంది. కార్లలో మోడల్, వేరియంట్ను బట్టి ధరల పెరుగుదల మారుతూ ఉంటుంది. కొనుగోలుదారులపై భారం మోపాలనే ఉద్దేశం లేదని, ముడిసరుకుల ఖర్చులు నిరంతరం పెరుగుతున్నందున, స్వల్పంగా ధరలను పెంచాల్సిన అవసరం వచ్చిందని ఆటో మొబైల్ సంస్థ పేర్కొంది. హ్యుందాయ్ కార్ల అమ్మకాలు 2026 హ్యుందాయ్ కార్ల అమ్మకాల విషయానికి వస్తే..ఇటీవలి నెలల్లో కంపెనీ బలమైన అమ్మకాలను చూసింది. 2025- 2026 ఆర్థిక సంవత్సరంలో నాల్గవ త్రైమాసికంలో హ్యుందాయ్ మొత్తం 208,275 యూనిట్లను విక్రయించింది. ఇది గతేడాదితో పోలిస్తే 8.7 శాతం పెరుగుదల. హ్యుందాయ్ అత్యధికంగా అమ్ముడైన కారు ఇదే హ్యుందాయ్ అత్యధికంగా అమ్ముడైన కారు విషయానికి వస్తే..హ్యుందాయ్ క్రెటా అగ్రస్థానంలో ఉంది. దీని ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ.10.79 లక్షలు ఉండగా, టాప్-స్పెక్ వేరియంట్ ధర రూ.20.19 లక్షల వరకు ఉంటుంది.
gold rate in hyderabad|నిన్న తగ్గి.. ఈరోజు పెరిగి..
gold rate in hyderabad| నిన్న తగ్గి.. ఈరోజు పెరిగి.. ఆంధ్రప్రభ వెబ్డెస్క్
High Court |వారం రోజులు చర్యలు తీసుకోవద్దు..!
High Court | వారం రోజులు చర్యలు తీసుకోవద్దు..! High Court |
ఎంపీ కడియం కావ్యకు జన్మదిన శుభాకాంక్షలు
ఎంపీ కడియం కావ్యకు జన్మదిన శుభాకాంక్షలు రఘునాథపల్లి, ఆంధ్రప్రభ : వరంగల్ పార్లమెంట్
ఆర్బీఐ డెడ్లైన్ ఎఫెక్ట్.. డాలర్పై బలపడిన రూపాయి
ఇవాళ ఫారెక్స్ మార్కెట్లో అమెరికా డాలర్తో పోలిస్తే భారత రూపాయి విలువ బలపడింది. ఉదయం రూపాయి దాదాపు 10 పైసలు లాభపడి 92.57 వద్ద ట్రేడ్ అవుతోంది. గురువారం ముగింపు ధర 92.66గా ఉంది. బ్యాంకులు తమ ఆర్బిట్రేజ్ పొజిషన్లను రద్దు చేసుకోవడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) విధించిన గడువు నేటితో ముగియనుండటమే ఇందుకు ప్రధాన కారణం.ఆఫ్షోర్ నాన్-డెలివరబుల్ ఫార్వర్డ్స్ (ఎన్డీఎఫ్) మార్కెట్లో బ్యాంకుల మితిమీరిన లావాదేవీలను నియంత్రించేందుకు ఆర్బీఐ గత నెలలో కీలక […] The post ఆర్బీఐ డెడ్లైన్ ఎఫెక్ట్.. డాలర్పై బలపడిన రూపాయి appeared first on Visalaandhra .
హైదరాబాద్ కమిషరేట్ పరిధిలో రౌడీషీటర్లకు డ్రగ్ టెస్టులు #Hyderabad#RowdySheeters#DrugTests
అమరనాథ్ యాత్రకు ఈ నెల 15 నుంచి రిజిస్ట్రేషన్లు ప్రారంభం
హిమాలయ ప్రాంతంలో ప్రతి ఏడాది నిర్వహించే అమర్నాథ్ యాత్రకు ముందస్తు నమోదులు ఈ నెల 15వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ ఏర్పాట్లను శ్రీ అమరనాథ్ పుణ్యక్షేత్రం బోర్డు చేపడుతోంది. యాత్రకు వెళ్లే వారు తప్పనిసరిగా ఆరోగ్య ధ్రువపత్రం సమర్పించాలి. దేశవ్యాప్తంగా జమ్ముకశ్మీర్ బ్యాంకు,భారతీయ స్టేట్ బ్యాంకు,పంజాబ్ జాతీయ బ్యాంకు, ఎస్ బ్యాంకులకు చెందిన 554 శాఖల్లో దరఖాస్తుదారులు ముందస్తు నమోదు చేసుకోవచ్చు. బోర్డు నిబంధనల ప్రకారం పదమూడు సంవత్సరాల లోపు పిల్లలు, డెబ్బై సంవత్సరాలకు […] The post అమరనాథ్ యాత్రకు ఈ నెల 15 నుంచి రిజిస్ట్రేషన్లు ప్రారంభం appeared first on Visalaandhra .
కుంట్లూరులో హైడ్రా కూల్చివేతలు
హయత్ నగర్: రంగారెడ్డి జిల్లా హయత్ నగర్ మండలం కుంట్లూరులో హైడ్రా అధికారులు కూలివేతలు చేపట్టారు. 204 సర్వే నంబర్ లో అక్రమంగా నిర్మించిన కట్టడాలను అధికారులు కూల్చివేశారు. 1991 లో ప్లాట్ లు అయిన 5 ఎకరాల భూమిని రోడ్లను కబ్జా చేసి ఏర్పాటు చేసిన భారీ ఐరన్ షీట్లను హైడ్రా అధికారులు కూల్చివేశారు. దీంతో ప్లాట్ల యజమానులకు - వెంచర్ యజమానులకు మధ్య వాగ్వాదం జరిగింది. తమ ల్యాండ్ లో ఉన్న షెడ్ లను కూల్చారని హైడ్రాపై హైకోర్టుకు వెళ్లి పిర్యాదు చేస్తామని వెంచర్ యజమానులు హెచ్చరించారు.
Janasena : ఈగ కూడా వాలనీయని వారు.. ఇప్పుడేందిలా?
జనసేన సోషల్ మీడియా బలహీనమైంది

35 C