SENSEX
NIFTY
GOLD
USD/INR

Weather

30    C
...

Jana Sena : కుర్చీ ఇవ్వడం లేదటయ్యా.. కూటమి ధర్మం ఇదేనా సామీ?

కూటమి ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న జనసేన పార్టీ మరో పదిహేనేళ్లు కలసి ఉంటామని చెబుతున్నారు

తెలుగు పోస్ట్ 23 Feb 2026 1:30 pm

రోడ్డు ప్రమాద మృతుడి కుటుంబానికి సహాయం..

రోడ్డు ప్రమాద మృతుడి కుటుంబానికి సహాయం.. చందర్లపాడు, ఆంధ్రప్రభ : మండలం పాత

ప్రభ న్యూస్ 23 Feb 2026 1:23 pm

shock |మ‌రీ ఇంత బెట్టు చేయాలా..?

shock | మ‌రీ ఇంత బెట్టు చేయాలా..? ఆంధ్ర‌ప్ర‌భ వెబ్‌డెస్క్ : ఎండాకాలంలో

ప్రభ న్యూస్ 23 Feb 2026 1:21 pm

భారత్–బ్రెజిల్ అరుదైన ఖనిజాల ఒప్పందం

భారత్ - బ్రెజిల్ మధ్య అరుదైన ఖనిజాలు, కీలక ఖనిజాలపై అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నాయి

తెలుగు పోస్ట్ 23 Feb 2026 1:20 pm

మన దగ్గర అడ్మిషన్లకు పోటీ ఉంది : లోకేష్

 ఎపి అసెంబ్లీ: ఉగాదికి జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని ఎపి మంత్రి లోకేష్ తెలిపారు. జాబ్ క్యాలెండర్ లోనే డిఎస్సి పోస్టులు ఇతర రాష్ట్రాల్లో కెజిబివి అడ్మిషన్లు జరగడం లేదని అన్నారు. శాసనమండలిలో ఆయన ప్రసంగించారు. మన దగ్గర అడ్మిషన్లకు పోటీ ఉందని, ఉన్నత విద్యలో ఇంజినీరింగ్ సహా పాలిటెక్నిక్, ఐటిఐ కూడా కీలకమని తెలియజేశారు. క్లస్టర్ బేస్డ్ అప్రోచ్ ఆధారంగా సభ్యులు అడిగిన ప్రశ్నకు అనుబంధంగా..వచ్చే ఏడాదిలోగా పనులు చేస్తామని లోకేష్ పేర్కొన్నారు. లడ్డూ కల్తీకి సంబంధించి వాస్తవాలన్నీ రేపు అసెంబ్లీలో పెడతామని దేవదేవుడికి జరిగిన మహాపచారం అసెంబ్లీ వేదికగానే బయటపెడతామని అన్నారు. అసెంబ్లీకి రావాలని ఎవరూ బొట్టుపెట్టి పిలవరు అని.. సభకు రావడం సభ్యులుగా వారి బాధ్యత అని సూచించారు. దేవుడిని కూడా వైసిపి రోడ్డు మీదకు తీసుకురావడం బాధాకరమని, దేవుడి ఫొటోలతో చట్టసభల్లో ర్యాలీలు ఆక్షేపణీయమని లోకేష్ విమర్శించారు.

మన తెలంగాణ 23 Feb 2026 1:19 pm

ఆంధ్రప్రభలో వచ్చిన కథనంతో…

ఆంధ్రప్రభలో వచ్చిన కథనంతో… తిరుపతి, ఆంధ్రప్రభ ప్రతినిధి : కంటి చూపు పేరుతో

ప్రభ న్యూస్ 23 Feb 2026 1:14 pm

కేంద్ర మంత్రి హెచ్.డి. కుమారస్వామికి ఆత్మీయ వీడ్కోలు

కేంద్ర మంత్రి హెచ్.డి. కుమారస్వామికి ఆత్మీయ వీడ్కోలు మంత్రాలయం, ఆంధ్రప్రభ : కేంద్ర

ప్రభ న్యూస్ 23 Feb 2026 1:05 pm

Andhra Pradesh : నిరుద్యోగులకు ఉగాదికి గుడ్ న్యూస్ చెప్పిన నారా లోకేశ్

ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్ నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పారు.

తెలుగు పోస్ట్ 23 Feb 2026 1:05 pm

బాబూరావు మృతి తీరని లోటు

బాబూరావు మృతి తీరని లోటు అవనిగడ్డ – ఆంధ్రప్రభ : చరిత్ర పరిశోధకుడు

ప్రభ న్యూస్ 23 Feb 2026 1:01 pm

Tea Stall |పాపం కూర్చున్న చోటే…

Tea Stall | పాపం కూర్చున్న చోటే… Tea Stall | ఆంధ్రప్రభ,

ప్రభ న్యూస్ 23 Feb 2026 1:01 pm

డ్రగ్ మాఫియా డాన్ ఎల్ మెంచో మృతి.. మెక్సికోలో భారతీయులకు అడ్వైజరీ

మోస్ట్‌ వాంటెడ్‌ డ్రగ్ మాఫియా నాయకుడు నెమెసియో ఒసెగుయెరా, ఎల్ మెంచోగా ప్రఖ్యాతి పొందిన వ్యక్తి, మృతి చెందినట్లు మెక్సికో సైన్యం ప్రకటించింది.ఆదివారం నిర్వహించిన ప్రత్యేక ఆపరేషన్‌లో అతడు ప్రాణాలు కోల్పోయినట్టు అధికారులు వెల్లడించారు. ఈ పరిణామంతో దేశవ్యాప్తంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.59 సంవత్సరాల వయస్సున్న ఎల్ మెంచోను అరెస్ట్ చేయాలనే లక్ష్యంతో మెక్సికో సైన్యం ప్రత్యేక చర్యలు ప్రారంభించింది.అమెరికా గూఢచారి విభాగాల నుంచి అందిన సమాచారంతో జాలిస్కో రాష్ట్రంలోని తపాల్ప పట్టణంలో అతడు దాగి ఉన్న […] The post డ్రగ్ మాఫియా డాన్ ఎల్ మెంచో మృతి.. మెక్సికోలో భారతీయులకు అడ్వైజరీ appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 23 Feb 2026 12:57 pm

రాజమండ్రిలో పాలు తాగి నలుగురు మృతి వెనక అసలు కారణమిదేనా?

రాజమహేంద్రవరంలో కల్తీ పాలు తాగి నలుగురు మరణించగా, మరికొందరు అస్వస్థతకు గురయ్యారు

తెలుగు పోస్ట్ 23 Feb 2026 12:57 pm

సుబ్రహ్మణ్యస్వామికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ

సుబ్రహ్మణ్యస్వామికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది

తెలుగు పోస్ట్ 23 Feb 2026 12:48 pm

అక్షర్‌ని పక్కన పెట్టడానికి కారణం అదే..: భారత్ అసిస్టెంట్ కోచ్

ఐసిసి టి-20 ప్రపంచకప్‌లో భాగంగా ఆదివారం సౌతాఫ్రికాతో జరిగిన సూపర్-8 మ్యాచ్‌లో భారత్ ఘోర పరాజయం పాలైంది. ఈ మ్యాచ్‌లో సౌతాఫ్రికా 7 వికెట్ల నష్టానికి 187 పరుగులు చేయగా.. భారత్ 111 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతొ సౌతాఫ్రికా ఈ మ్యాచ్‌లో 76 పరుగుల తేడా విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్‌లో భారత్ అన్ని విభాగాల్లో విఫలం కావడం ఓటమికి కారణమని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మరీ ముఖ్యంగా అక్షర్ పటేల్‌ని పక్కన పెట్టి వాషింగ్టన్ సుందర్‌ని జట్టులోకి తీసుకోవడంప విమర్శలు వస్తున్నాయి. తీరా సుందర్‌ని జట్టులోకి తీసుకుంటే అతను బ్యాటింగ్‌లోనూ,, బౌలింనూ విఫలమయ్యాడు. ఈ విషయంపై టీం ఇండియా అసిస్టెంట్ కోచ్ ర్యాన్ టెన్ వివరించాడు. జట్టు కూర్పు కోసమే ఆ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని పేరొన్నాడు. ‘‘మేం ప్లేయింగ్ ఎ గురించి కొన్ని రోజులుగా తీవ్రంగా చర్చించుకున్నాం. జట్టు కూర్పలో వైవిధ్యం కోసమే వాషింగ్టన్ సుందర్‌ని తీసుకున్నాం. బ్యాటింగ్‌లో డెప్త్ కోసం రింకూ సింగ్‌ను కొనసాగించాం. అయితే అంతమాత్రాన అక్షర్ పటేల్ ప్రాధానం తగ్గించినట్లు కాదు. అతడు జట్టులో కీలకమైన ఆటగాడు’ అని ర్యాన్ అన్నాడు.

మన తెలంగాణ 23 Feb 2026 12:47 pm

తేజస్‌కు మళ్లీ ప్రమాదం.. ఐఏఎఫ్ షాకింగ్ నిర్ణయం!

భారత వైమానిక దళం సంచలన నిర్ణయం తీసుకుంది. వరుస ప్రమాదాల నేపథ్యంలో తమ వద్ద ఉన్న సుమారు 30 సింగిల్ సీట్ తేజస్ యుద్ధవిమానాలను తాత్కాలికంగా నిలిపివేసింది.ఈ నెల ప్రారంభంలో ఓ కీలక ఎయిర్ బేస్‌లో సాధారణ శిక్షణ ఫ్లైట్ ముగించుకుని ల్యాండింగ్ సమయంలో Indian Air Force కు చెందిన HAL Tejas లైట్ కాంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్ మరోసారి ప్రమాదానికి గురైంది.ప్రాథమిక సమాచారం ప్రకారం సాంకేతిక లోపమే కారణమై ఉండొచ్చని భావిస్తున్నారు.ముఖ్యంగా ఆన్‌బోర్డ్ సిస్టమ్ ఫెయిల్యూర్ […] The post తేజస్‌కు మళ్లీ ప్రమాదం.. ఐఏఎఫ్ షాకింగ్ నిర్ణయం! appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 23 Feb 2026 12:46 pm

బైక్ ను కంటైనర్ ఢీ: ఇద్దరు మృతి

హైదరాబాద్: రంగారెడ్డి షాబాద్ మండలం నాగర్ గూడ చౌరస్తాలో రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్ ను కంటైనర్ ఢీకొని ఇద్దరు మృతి చెందారు. ప్రమాదంలో మరో యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుడిని ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని..కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతులు హైతాబాద్ గ్రామవాసులు అజయ్(19), ఉదయ్ కిరణ్(20)గా పోలీసులు గుర్తించారు.   

మన తెలంగాణ 23 Feb 2026 12:46 pm

Report |నలుగురు మృతి..

Report | నలుగురు మృతి.. Report | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ :

ప్రభ న్యూస్ 23 Feb 2026 12:43 pm

తెలంగాణలోని పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్.. వచ్చే 2 గంటల్లో వర్షం

తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో వచ్చే 2-3 గంటల వ్యవధిలో వర్షపాతం నమోదయ్యే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలియజేసింది.ముఖ్యంగా హైదరాబాద్, కామారెడ్డి, మెదక్, మేడ్చల్ మల్కాజిగిరి, నిజామాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో స్వల్ప వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయని పేర్కొంది.అంతేకాక, గంటకు సుమారు 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశమున్నందున ఆయా ప్రాంతాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించింది.అదేవిధంగా, ఈరోజు,రేపు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే పరిస్థితులు ఉన్నాయని హైదరాబాద్ వాతావరణ […] The post తెలంగాణలోని పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్.. వచ్చే 2 గంటల్లో వర్షం appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 23 Feb 2026 12:42 pm

Vangaveeti Radha : వంగవీటి అందుకే అలా మాట్లాడారా? ఫిక్స్ అయినట్లు కనపడుతుందిగా?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పరిణామాలు వేగంగా మారుతున్నాయి. కూటమి ప్రభుత్వంలో సరైన అవకాశాలు లభించడం లేదని భావించి నేతలు అసంతృప్తికి గురవుతున్నట్లే కనిపిస్తుంది. వంగవీటి రంగా కుమారుడు రాధా పరిస్థితి చూస్తే ఇప్పుడు అలాగే కనిపిస్తుంది. ఇక జనసేన కూటమిలో ఉన్నంత వరకూ తనకు ప్రాధాన్యత దక్కదని వంగవీటి రాధాకు అర్థమయినట్లుంది. అందుకే ఆయన నోటి నుంచి ఆ మాటలు వచ్చినట్లు కనిపిస్తున్నాయి. యధాలాపంగా అన్న మాటలు కావవి. కావాలని రాధా మాట్లాడిన మాటలు ఇప్పుడు కూటమి పార్టీల్లో కలకలం రేపుతున్నాయి. పవన్ కల్యాణ్ అదే సామాజికవర్గానికి చెందిన నేత అయినప్పటికీ వంగవీటి రంగాకు ఉన్న ఇమేజ్, క్రేజ్ ఎన్ని దశాబ్దాలైనా ఆ సామాజికవర్గం నుంచి ఆయన ముద్రను ఎవరూ చెరపలేరు. రంగా వారసుడిగా... వంగవీటి రంగా వారసుడిగా వచ్చిన వంగవీటి రాధాకు కూటమి ప్రభుత్వంలో న్యాయం జరగలేదన్న బాధ అందరిలోనూ వ్యక్తమవుతుంది. రాధా రాజకీయంగా చాలా నష్టపోయారు. ఇప్పటికే దశాబ్ద కాలం నుంచి ఆయన ప్రత్యక్ష రాజకీయాలకు దూరమయ్యారు. ఆయన ఉన్న పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ వంగవీటి రాధాకు ఎందుకో రాజకీయ పదవి దక్కడం లేదు. వంగవీటి రంగా కుమారుడిగా బలమైన కాపు సామాజికవర్గం నేతగా వంగవీటి రాధాకు సాధారణంగా పదవి వెతుక్కుంటూ రావాల్సి ఉంది. కానీ వంగవీటి రాధా విషయంలో మాత్రం అలా జరగడం లేదు. అందుకు కారణం కులం కార్డు ఇప్పుడు డైవర్ట్ అయిపోయిందంటున్నారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఎంట్రీతో వంగవీటి రాధాను పెద్దగా పట్టించుకోవడం లేదని ఆయన వర్గం నుంచే విమర్శలు వినిపిస్తున్నాయి. అందుకే రాధా యూటర్న్ తీసుకున్నారని అంటున్నారు. తూర్పు గోదావరి జిల్లాలోనే... వంగవీటి రాధా తూర్పు గోదావరి జిల్లాలో పర్యటించి అక్కడ వైసీపీ నేతలు జక్కంపూడి రాజా, దాడి శెట్టి రాజాలను గెలిపించాలని కోరారంటే ఆయన పరోక్షంగా వైసీపీకి మద్దతిచ్చేనట్లే అనుకోవాలి. ప్రస్తుతం టీడీపీలో ఉన్న వంగవీటి రాధా నోటి నుంచి వైసీపీ నేతలను గెలిపించమని బహిరంగ సభల్లో పిలుపు నివ్వడం యాధృచ్ఛికంగా జరిగింది కాదు. టీడీపీకి ఝలక్ ఇవ్వడానికైనా ఆ వ్యాఖ్యలు చేసి ఉండవచ్చు. లేకుంటే నిజంగానే రాధా మనసులో ఉన్న మాటను చెప్పి ఉండవచ్చు. రంగా విగ్రహావిష్కరణ సందర్భంగా ముఖ్య అతిధిగా హాజరైన రాధా వ్యాఖ్యలతో ఇప్పుడు కూటమి పార్టీలో కొంత డైలామా ఏర్పడింది. అందులోనూ కాపులు అధిక సంఖ్యలో ఉండే తూర్పు గోదావరి జిల్లాలో వంగవీటి రాధా చేసిన వ్యాఖ్యలు నిజంగానే కలకలం రేపాయని చెప్పాలి. మరి టీడీపీ నాయకత్వం వంగవీటి రాధాను ఎలా సర్ది చెప్పగలుగుతుందన్నది చూడాలి.

తెలుగు పోస్ట్ 23 Feb 2026 12:40 pm

నేను తప్పు చేసినట్లు నిరూపిస్తే రాజకీయాలు వదిలేస్తా: వెంకటరమణారెడ్డి

హైదరాబాద్: కామారెడ్డి లో కాంగ్రెస్- బిజెపి నేతల మధ్య వివాదం ముదిరింది. కాంగ్రెస్ నేతలు, బిజెపి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డికి కామారెడ్డిలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల భూముల విషయంలో వివాదం చోటు చేసుకుంది. క్యాంపు కార్యాలయం నుంచి కలెక్టరేట్ కు వెంకటరమణారెడ్డి బయలు దేరారు. డిగ్రీ కళాశాల అంశంపై కలెక్టర్ కు వినతిపత్రం ఇవ్వనున్నారు. తాము కూడా కలెక్టరేట్ కు వస్తామని కాంగ్రెస్ నేతలు ప్రకటించారు. ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి ఇంటిముందు పోలీసులు బందోబస్తు ఉంది. ప్రభుత్వ డిగ్రీ కళాశాల భూములు కబ్జాకు గురవుతున్నాయని వెంకటరమణారెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీకి సవాల్ విసిరారు. తాను తప్పు చేసినట్లు నిరూపిస్తే రాజకీయాలు వదిలేస్తానని, డిగ్రీ కాలేజీ భూముల్లో ఒక్క గజం ఆక్రమించినా రాజీనామా చేస్తానని అన్నారు. ఎన్ని కేసులు పెట్టినా భయపడేది లేదని, ఎవరు రెచ్చగొడుతున్నారో పోలీసులకు తెలియదా? అని ప్రశ్నించారు. ఆర్ టిఐ కింద కాలేజీ భూముల వివరాలు అడిగానని, పూర్తి వివరాలు వచ్చాక.. అందరి సంగతి చూస్తానని కాటిపల్లి వెంకటరమణారెడ్డి సూచించారు. 

మన తెలంగాణ 23 Feb 2026 12:35 pm

గోదావరి నీటితో చెరువులు నింపాలి

గోదావరి నీటితో చెరువులు నింపాలి బజ్జుతండ సర్పంచ్ రవి రాథోడ్ పిలుపు నల్లబెల్లి,

ప్రభ న్యూస్ 23 Feb 2026 12:31 pm

Supreme Court |సుబ్రహ్మణ్యస్వామి పిటిషన్ కొట్టివేత

Supreme Court | సుబ్రహ్మణ్యస్వామి పిటిషన్ కొట్టివేత Supreme Court | ఆంధ్రప్రభ,

ప్రభ న్యూస్ 23 Feb 2026 12:24 pm

John Wesley|రాష్ట్రంలో ఆటవిక పాలన

John Wesley| రాష్ట్రంలో ఆటవిక పాలన John Wesley | నాగర్ కర్నూల్

ప్రభ న్యూస్ 23 Feb 2026 12:20 pm

ఏపీలో ప్రారంభమైన ఇంటర్ పరీక్షలు..

మొదటి రోజు ఫస్టియర్ విద్యార్థులకు పరీక్షలు మొత్తం 10.57 లక్షల మంది విద్యార్థుల హాజరుపరీక్ష కేంద్రాల వద్ద పటిష్ఠ బందోబస్తు.. 144 సెక్షన్ అమలు రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఉదయం 9 గంటలకు మొదటి సంవత్సరం విద్యార్థులకు పరీక్ష మొదలైంది. నిమిషం ఆలస్యమైనా అనుమతించబోమని ఇంటర్ బోర్డు ముందుగానే స్పష్టం చేయడంతో విద్యార్థులు గంట ముందే పరీక్షా కేంద్రాలకు చేరుకున్నారు. ఈ పరీక్షలు మధ్యాహ్నం 12 గంటల వరకు కొనసాగుతాయి. ఈ ఏడాది ఇంటర్ మొదటి […] The post ఏపీలో ప్రారంభమైన ఇంటర్ పరీక్షలు.. appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 23 Feb 2026 12:18 pm

పెళ్లి పేరుతో జరుగుతున్న కొత్త తరహా మోసాలు..యువతులకు సజ్జనార్ హెచ్చరిక

పెళ్లి పేరుతో జరుగుతున్న కొత్త తరహా మోసాలు ఇప్పుడు తీవ్ర కలకలం రేపుతున్నాయి. కేవలం ప్రేమ వ్యవహారాల్లోనే కాకుండా, పెద్దలు కుదిర్చిన సంబంధాల్లో కూడా యువతులు మోసపోతుండటంపై హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ కీలక హెచ్చరికలు జారీ చేశారు. నిశ్చితార్థం అయిన తర్వాత కూడా యువతులు అప్రమత్తంగా ఉండాలని ఆయన హెచ్చరించారు.ప్రస్తుతం మోసగాళ్లు తమ పంథాను మార్చుకున్నారని, ముందుగా సంప్రదాయబద్ధంగా పెళ్లి చూపులు, నిశ్చితార్థం జరిపించుకుని… ఆ తర్వాత పెళ్లి ఖాయమైంది కదా అనే చనువును ఆసరాగా […] The post పెళ్లి పేరుతో జరుగుతున్న కొత్త తరహా మోసాలు..యువతులకు సజ్జనార్ హెచ్చరిక appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 23 Feb 2026 12:08 pm

AP |ఐపీఎస్ అధికారి అరెస్ట్

AP | ఐపీఎస్ అధికారి అరెస్ట్ AP | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్

ప్రభ న్యూస్ 23 Feb 2026 12:05 pm

రఘురామకృష్ణరాజు కస్టోడియన్ టార్చర్ కేసులో ఐపీఎస్ సునీల్ నాయక్ అరెస్టు

రఘురామకృష్ణరాజు కస్టోడియన్ టార్చర్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న ఐపీఎస్ అధికారి సునీల్ నాయక్ ను ఏపీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఆయన బీహార్ లోని పాట్నాలో ఐజీగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. వైసీపీ హయాంలో సునీల్ నాయక్ ఏపీ సీఐడీ ఐజీగా డిప్యూటేషన్ పై బాధ్యతలు నిర్వహించారు. తనపై థర్డ్ డిగ్రీ ప్రయోగించిన సమయంలో సునీల్ నాయక్ కీలకంగా వ్యవహరించారని రఘురామ ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన ఏపీ సీఐడీ […] The post రఘురామకృష్ణరాజు కస్టోడియన్ టార్చర్ కేసులో ఐపీఎస్ సునీల్ నాయక్ అరెస్టు appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 23 Feb 2026 11:58 am

30 injured|అదుపు త‌ప్పి.. వాగులోకి ప‌ల్టీ

అదుపు త‌ప్పి.. వాగులోకి ప‌ల్టీ 30 మందికి గాయాలు..! ఆంధ్రప్రభ బ్యూరో, ఉమ్మడి

ప్రభ న్యూస్ 23 Feb 2026 11:46 am

Aaya Sher Promo: Nani’s Unhinged Madness

The countdown to Natural Star Nani’s birthday has kicked off with an explosive surprise. The makers of The Paradise have unveiled the promo of the first single, Aaya Sher. The promo tears open a dust-choked battlefield where chaos breathes, crowds roar, and intensity coils like a ready-to-strike beast. This isn’t just an intro song, but […] The post Aaya Sher Promo: Nani’s Unhinged Madness appeared first on Telugu360 .

తెలుగు 360 23 Feb 2026 11:36 am

neck-pain |కారణాలు, నివారణ మార్గాలు ఇవే

neck-pain | ఎందుకు వస్తుంది? ఇది సాధారణ నొప్పేనా లేక ప్రమాద సంకేతమా?

ప్రభ న్యూస్ 23 Feb 2026 11:35 am

మరో 2 గంటల్లో వర్షం

ఫిబ్రవరి 23( జనం సాక్షి):రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రాబోయే 2-3 గంటల్లో వర్షం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ …

జనం సాక్షి 23 Feb 2026 11:14 am

ఆదిలాబాద్ బస్సు ప్రమాదంపై ఆరా

ఫిబ్రవరి 23 ( జనం సాక్షి):ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు మండలం శ్యామ్‌పూర్‌లో ఆసిఫాబాద్ డిపోనకు చెందిన ఆర్టీసీ బస్సు బ్రిడ్జిపై …

జనం సాక్షి 23 Feb 2026 10:57 am

బీజేపీ నేతల అరెస్టు అక్రమం..

బీజేపీ నేతల అరెస్టు అక్రమం.. ఆలేరు, ఆంధ్రప్రభ : కామారెడ్డిలో బీజేపీ నేతల

ప్రభ న్యూస్ 23 Feb 2026 10:40 am

A Wise Decision by Venkatesh

Victory Venkatesh has delivered a blockbuster like Sankranthiki Vastunnam last year and he was never in a hurry. He played an extended cameo in Megastar Chiranjeevi’s film Mana Shankara Vara Prasad Garu and the role of Venky is well appreciated. Venkatesh is currently working with Trivikram’s family entertainer titled Adarsha Kutumbam and the plans are […] The post A Wise Decision by Venkatesh appeared first on Telugu360 .

తెలుగు 360 23 Feb 2026 10:32 am

నేడు కూడా మండలిలో ఇందాపూర్

ఆంధ్రప్రదేశ్ శాసనమండలి సమావేశాలు కొద్దిసేపు వాయిదా పడ్డాయి.

తెలుగు పోస్ట్ 23 Feb 2026 10:30 am

Andhra Pradesh : గుడ్ న్యూస్.. గర్భిణులకు పదకొండు వేలు.. ఉచితంగా నిత్యావర వస్తువులు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది

తెలుగు పోస్ట్ 23 Feb 2026 10:24 am

అంగడి బజార్ సీసీ రోడ్డును పొడిగించాలి..

అంగడి బజార్ సీసీ రోడ్డును పొడిగించాలి.. మోత్కూర్, ఆంధ్రప్రభ : మోత్కూర్ మున్సిపల్

ప్రభ న్యూస్ 23 Feb 2026 10:21 am

BJP : నేడు రాజమండ్రికి బీజేపీ చీఫ్ మాధవ్

నేడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పీవీఎన్ మాధవ్ రాజమండ్రిలో పర్యటించనున్నారు

తెలుగు పోస్ట్ 23 Feb 2026 10:18 am

Telangana : నేడు ఆదిలాబాద్ కు కేటీఆర్

నేడు ఆదిలాబాద్‌లో కేటీఆర్‌ పర్యటించనున్నారు

తెలుగు పోస్ట్ 23 Feb 2026 10:12 am

పారిశుద్ధ్య పనులు పర్యవేక్షణ చేస్తూ..

పారిశుద్ధ్య పనులు పర్యవేక్షణ చేస్తూ.. కుంటాల, ఆంధ్రప్రభ : ఫిబ్రవరి మండలంలోని అంబకంటి

ప్రభ న్యూస్ 23 Feb 2026 10:11 am

పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు..

పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు.. గూడూరు, ఆంధ్రప్రభ : ఇంటర్మీడియట్

ప్రభ న్యూస్ 23 Feb 2026 10:03 am

Weather Report : వాతావరణ శాఖ కీలక అప్ డేట్.. మార్చి నుంచే మొదలట

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు వాతావరణ శాఖ కీలక అప్ డేట్ ఇచ్చింది.

తెలుగు పోస్ట్ 23 Feb 2026 10:01 am

గ్యాస్ మరియు ఉబ్బరంతో బాధపడుతున్నారా? అయితే మీకోసం ఈ చిట్కాలు

చాలా మంది అజీర్తి, కడుపు ఉబ్బరం వంటి సమస్యలను ఎదుర్కొంటున్నారు

తెలుగు పోస్ట్ 23 Feb 2026 9:54 am

మావోయిస్టు నాయకులను కోర్టులో హాజరుపర్చాలి..

మావోయిస్టు నాయకులను కోర్టులో హాజరుపర్చాలి.. విజయవాడ, ఆంధ్రప్రభ : మావోయిస్టు పార్టీకి చెందిన

ప్రభ న్యూస్ 23 Feb 2026 9:51 am

Telangana : కామారెడ్డిలో కొనసాగుతున్న టెన్షన్

కామారెడ్డిలో టెన్షన్‌ కొనసాగుతుంది

తెలుగు పోస్ట్ 23 Feb 2026 9:46 am

Exclusive: Karthik Subbaraj touch for Varun Tej’s Film

Mega Prince Varun Tej needs a solid hit and he is almost done with the shoot of Korean Kanakaraju. Merlapaka Gandhi is the director and UV Creations, First Frame Entertainments are the producers. Varun Tej will soon work with a debutant named Balaji and the film is said to be an entertainer. Balaji is the […] The post Exclusive: Karthik Subbaraj touch for Varun Tej’s Film appeared first on Telugu360 .

తెలుగు 360 23 Feb 2026 9:44 am

Gold Prices Today : బంగారం కొనాలనుకుంటున్నారా? అయితే మీకోసమే ఇది

. నేడు దేశంలో బంగారం ధర స్వల్పంగా తగ్గింది. వెండి ధరలు నిలకడగా కొనసాగుతున్నాయి

తెలుగు పోస్ట్ 23 Feb 2026 9:29 am

‘మా ఇంటి బంగారం’ వచ్చేది అప్పుడే

ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్‌పై సమంత ప్రధాన పాత్రలో నటిస్తోన్న చిత్రం ‘మా ఇంటి బంగారం’. దిగంత్, గుల్షన్ దేవయ్య ఇతర ప్రాతల్లో నటిస్తున్నారు. ఇంకా శ్రీముఖి, గౌతమి, ఆనంద్, లక్ష్మి, శ్రీనివాస్ గవిరెడ్డి, మంజుషా కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఓ బేబి వంటి సూపర్ హిట్ మూవీ తర్వాత మరోసారి సమంత, నందిని రెడ్డి కాంబోలో రానున్న ఈ సినిమాను రాజ్ నిడిమోరు రూపొందిస్తున్నారు. తాజాగా మేకర్స్ ఈ సినిమా మే15న వరల్ వైడ్‌గా గ్రాండ్ రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా మా ఇంటి బంగారం సినిమాను యాక్షన్ డ్రామాగా తెరకెక్కిస్తున్నారు. సినిమా చిత్రీకరణ తుది దశకు చేరుకుంది. యాక్షన్ డ్రామా మూవీ అందరికీ నచ్చేలా, అన్ని అంశాలతో రూపొందుతోంది. ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ను బలమైన భావోద్వేగాలతో పాటు ఉత్కంఠతను రేపే యాక్షన్ ఎలిమెంట్స్‌ను బ్యాలెన్స్ చేస్తూ డైరెక్టర్ నందిని రెడ్డి డైరెక్ట్ చేస్తున్నారు. ఈ సినిమాను సమంత, రాజ్ నిడిమోరు, హిమాంక్ దువ్వూరు నిర్మిస్తున్నారు.

మన తెలంగాణ 23 Feb 2026 9:14 am

రఘురామకృష్ణరాజును కస్టోడియల్ టార్చర్ కేసులో కీలక పరిణామం

ఆంధ్రప్రదేశ్ శాసనసభ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజును కస్టోడియల్ టార్చర్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది

తెలుగు పోస్ట్ 23 Feb 2026 9:14 am

ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది

తెలుగు పోస్ట్ 23 Feb 2026 9:07 am

ఘనంగా చింతల జన్మదిన వేడుకలు..

ఘనంగా చింతల జన్మదిన వేడుకలు.. భువనగిరి, ఆంధ్రప్రభ : బీఆర్ఎస్ రాష్ట్ర సీనియర్

ప్రభ న్యూస్ 23 Feb 2026 9:07 am

Nearly 4 in 10 Adults in Hyderabad May Have Fatty Liver Disease

A major nationwide health study has flagged a worrying trend for Hyderabad. Nearly four out of every ten adults in the city may be living with metabolic dysfunction-associated steatotic liver disease (MASLD), commonly known as fatty liver disease. The findings come from the Phenome India cohort study published in The Lancet Regional Health – Southeast […] The post Nearly 4 in 10 Adults in Hyderabad May Have Fatty Liver Disease appeared first on Telugu360 .

తెలుగు 360 23 Feb 2026 9:00 am

RBI : నిరుద్యోగులకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గుడ్ న్యూస్

నిరుద్యోగులకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గుడ్ న్యూస్ చెప్పింది

తెలుగు పోస్ట్ 23 Feb 2026 8:58 am

ఆరా ఆఫ్ ఉస్తాద్..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా కల్ట్ కెప్టెన్ హరీశ్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘ఉస్తాద్ భగత్ సింగ్’. మార్చి 26న థియేటర్లలో అడుగుపెట్టనున్న ఈ చిత్రంపై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ నుంచి ఇప్పటికే విడుదలైన తొలి గీతం ‘దేఖ్లేంగే సాలా’ విశేషంగా ఆకట్టుకుంది. వింటేజ్ పవర్‌స్టార్‌ను ఆవిష్కరించిన ఈ పాట చార్ట్ బస్టర్‌గా నిలిచింది. ఇప్పుడు ‘ఉస్తాద్ భగత్ సింగ్’ నుంచి రెండవ గీతంగా ‘ఆరా ఆఫ్ ఉస్తాద్’ విడుదలైంది. ఆదివారం సాయంత్రం హైదరాబాద్‌లో ఈ గీతావిష్కరణ వేడుక ఘనంగా జరిగింది. పవర్‌స్టార్ ఆరాను ప్రతిబింబించేలా ఈ గీతముంది. ‘ఆరా ఆఫ్ ఉస్తాద్’ గీతావిష్కరణ వేడుకలో దర్శకుడు హరీష్ శంకర్ మాట్లాడుతూ.. ‘ఈ పాటకు ‘ఆరా ఆఫ్ ఉస్తాద్’ అని ఏ ముహూర్తాన పెట్టామో.. ఇక్కడున్న ప్రతి ఒక్కరిలో ఆ ఆరా కనిపిస్తుంది. ‘నేను మెడ ముట్టుకుంటే, తొడ కొట్టినట్టే’. సినిమాలో ఒక సన్నివేశంలో ఈ డైలాగ్ వస్తుంది. పవన్ కళ్యాణ్ రెండు దశాబ్దాల నుంచి ఈ మేనరిజమ్ చేస్తున్నారు. దీనికి మాట రూపంలో చెప్తే బాగుంటుంది అనిపించింది. ఆ ఆలోచన నుంచి ఈ డైలాగ్ వచ్చింది. ఆ మాటను హుక్ లైన్ గా తీసుకొని మంచి పాటగా మలిచాము. ఆ ఆరాకి ఖచ్చితంగా ఆస్కార్ కలమే కావాలి అనిపించింది. వెంటనే చంద్రబోస్‌ని కలిసి ఈ పాట గురించి చెప్పాము. కేవలం ఎనిమిది గంటల్లో పాట సిద్ధమైంది. ఇది పవన్ కళ్యాణ్ మీద అభిమానంతో వచ్చిన పాట కాదు. ఆయన మీద అవగాహనతో రాసిన పాట. ఏ లైన్ విన్నా పవన్ కళ్యాణ్ గుర్తుకొస్తారు. పవన్ కళ్యాణ్ నుంచి అభిమానులు కోరుకునే అన్ని అంశాలు ఈ సినిమాలో ఉంటాయి. అభిమానులకు నచ్చేలా ఉంటుంది’ అని అన్నారు. సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ మాట్లాడుతూ ‘దేఖ్లేంగే సాలా’ విని, చాలా రోజుల తరువాత నాకు డ్యాన్స్ చేయాలనే ఉత్సాహం కలిగిందని పవన్ కళ్యాణ్ నన్ను అభినందించారు. అలాగే ‘ఆరా ఆఫ్ ఉస్తాద్’ పాట విని నాకు ఫోన్ చేసి, చాలా బాగుందని అభినందించారు. ఈ పాట చాలా ప్రత్యేకమైనది. ఎందుకంటే ఇది ‘ఆరా ఆఫ్ పవన్ కళ్యాణ్’. ఎప్పటికీ నిలిచిపోయే పాట ఇది’ అని తెలిపారు. ఈ వేడుకలో గీత రచయిత చంద్రబోస్ పాల్గొన్నారు. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, రవి శంకర్ యలమంచిలి ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. 

మన తెలంగాణ 23 Feb 2026 8:53 am

Bus accident |వాగులో పడ్డబస్సు.. తప్పిన పెను ప్రమాదం..

Bus accident | వాగులో పడ్డబస్సు.. తప్పిన పెను ప్రమాదం.. Bus accident,

ప్రభ న్యూస్ 23 Feb 2026 8:51 am

Tirumala : తిరుమలకు వెళ్లే భక్తులకు అలెర్ట్.. ఇలా వెళితే మీకు దర్శనం కష్టమే?

తిరుమలలో భక్తుల రద్దీ నేడు కూడా కొనసాగుతుంది

తెలుగు పోస్ట్ 23 Feb 2026 8:51 am

AP |నేటి నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభం..

AP | నేటి నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభం.. AP, విజయవాడ, ఆంధ్రప్రభ

ప్రభ న్యూస్ 23 Feb 2026 8:41 am

వాగులోకి దూసుకెళ్లిన ఆర్టిసి బస్సు బోల్తా.. తప్పిన ప్రమాదం

హైదరాబాద్: అదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. షాంపూర్ వద్ద ఒక ఆర్టిసి బస్సు అదుపు తప్పి పక్కనే ఉన్న వాగులోకి దూసుకెళ్లి బోల్తా పడింది. పలువురు ప్రయాణికులకు గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు స్పందించి అద్దాలు పగులగొట్టి ప్రయాణికులను బయటకు తీశారు. క్షతగాత్రులను 108 వాహనంలో చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని.. కేసు నమోదు చేసుకుని ప్రమాదానికి గల కారణాలపై విచారణ జరుపుతున్నారు. ప్రాణనష్టం జరగకపోవడంతో వారంతా ఊపిరి పీల్చుకున్నారు. 

మన తెలంగాణ 23 Feb 2026 8:36 am

Telangana : నేడు తెలంగాణ మంత్రి వర్గ సమావేశం.. కీలక నిర్ణయాలివే

ఈరోజు తెలంగాణ మంత్రి వర్గ సమావేశం జరగనుంది

తెలుగు పోస్ట్ 23 Feb 2026 8:35 am

Andhra Pradesh : నేటి నుంచి ఇంటర్మీడియట్ పరీక్షలు.. నిబంధనలివే

నేటి నుంచి ఇంటర్మీడియట్ పరీక్షలు ఆంధ్రప్రదేశ్ లో ప్రారంభం కానున్నాయి

తెలుగు పోస్ట్ 23 Feb 2026 8:26 am

Vijay and Rashmika names it VIROSH

Actors Vijay Deverakonda and Rashmika Mandanna are set to get married on February 26th in a grand wedding in Udaipur. Despite speculations, the duo has been calm and did not make it official. Finally, on the night of February 22nd, the duo announced about their wedding. They named it ‘VIROSH’ and the duo revealed that […] The post Vijay and Rashmika names it VIROSH appeared first on Telugu360 .

తెలుగు 360 23 Feb 2026 8:13 am

ఎవరు లెక్కిస్తారు?

గాయాల అలల మధ్య జీవితం ఛిద్రమైన అద్దం కదలికల్లో ఉశ్చాస నిశ్వాసలు ఎవరు లెక్కిస్తారు? రాల్చిన కన్నీటి బొట్లను ఆడిన అబద్దాలను హింసించిన వ్రణాలను ఎవరు రుచి చూస్తారు? పోనీ- కూలిన జ్ఞాపకాలను కలల భవంతులను ఇళ్ళు కూలిన పునాదులను శిధిలాలను జనావాసాల్లో పేరుకున్న రక్తపు మడుగులను స్పందనల అలలను ఎవరు చూసి ఆనందిస్తారు? దుఃఖిత స్వరాల ఆర్తనాదం బుల్డోజర్ల రణగొణ ధ్వనుల సంగీతం చావు డప్పుల వెనక బతుకు నృత్యం దింపుడు కల్లం ఆశ బతుకుతుందా? అక్కడక్కడ దండు మూగుతున్నది వేల, వేల జులూసులుగా నిద్రలు నటిస్తున్న పిరికి వాళ్ళ చెవులు చిల్లులు పడేవరకు నృత్యం చేయాల్సిందే - హనీఫ్

మన తెలంగాణ 23 Feb 2026 7:55 am

తెలంగాణ శిల్పాల పరిణామం-జైనం

జైన ధర్మానికి సంబంధించిన శిలాశిల్పాలు, లోహ శిల్పాలు, మట్టిబొమ్మలు, వర్ణచిత్రాలు ప్రత్యేక ప్రతిమా లక్షణాలను కలిగివుంటాయి. జైనమతంలో తీర్థంకరులకే ప్రాథమ్యం. 24 మంది తీర్థంకరులు, వారి శాసనదేవతలు (యక్ష, యక్షిణులు), వారి పరివారంలో విద్యాధరులు, గణధరులు, గంధర్వులు, చామర ధారులు, పాదాలు, నిశీథులు కాక చౌముఖ, చౌవీసీ, స్థాపనాచార్య శిల్పాలు గణనీయమైనవి. (జైనరూపమండన) తీర్థంకరులు: జైనతీర్థంకరులు తలపై ముగ్గొడుగుతో (త్రిస్తరచ్ఛత్రాలు), వక్షం మీద శ్రీవత్సలాంఛనంతో, ఆజానుబాహువులతో, యవ్వనులుగా, ధ్యాన నిమగ్నులుగా, కాంతి పరివేషాలతో, నగ్నమూర్తులుగానే చెక్కబడతారు. తీర్థంకరుల లాంఛనాలే వారి గుర్తింపులు. తీర్థంకరులు దేవాదిదేవులుగా ‘దేవుళ్ళు’గా పిలువబడ్డారు. కాని, తీర్థంకరులు అచ్చంగా మానవ మూర్తులే. తెలంగాణాలో జైనాలయాల వాస్తు లక్షణాలు: తెలంగాణలోని జైన ఆర్కిటెక్చర్‌ను తొలి చారిత్రక దశ, మధ్యయుగ దశ, అనంతర దశలని విభజించవచ్చు. తొలి దశలో ఇటికెల గుడులు, గుహాలయాలు, మధ్యయుగ దశలో జైనబసదులు, జైనాలయాలు, అనంతర దశలో మళ్ళీ జైనతీర్థాల పునరుద్ధరణ కనిపిస్తుంది. తెలంగాణాలోని జైనబసదుల వాస్తు ప్రణాళికలలో అధిష్టానం, పాదవర్గం, ప్రస్త రం, శిఖరం, పైన కలశం అగుపిస్తాయి. వీటిలో ఏ కకూట, ద్వికూట, త్రికూటాలున్నాయి. జైనాలయాల విమానాలు ‘కదంబనాగర’ ఫంసానా శైలి లో పిరమిడ్ వలె సోపానాలతో నిర్మితమైనాయి. రాతిచిత్రాలలో జైనతీర్థంకరులు: జనగామ జిల్లా గోపరాజుపల్లి పెద్దగుట్ట రాతి చిత్రాలలో జైనతీర్థంకరుని తొక్కుడు బొమ్మ (Rockbruising) ఉంది. అదే జిల్లా సిద్దెంకి గుట్ట పక్కన రాతిగుండు మీద మహావీరుని పెట్రోగ్లైఫుం ది. హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం గొల్లపల్లి దానయ్య గుట్ట మీద 30 అడుగుల ఎత్తున్న తీర్థంకరుని చెక్కుడుబొమ్మ (Petroglyph) అగుపించింది. హన్మకొండ జిల్లా మెట్టుగుట్ట మీద ధర్మనాథతీర్థంకరుని పెట్రోగ్లైఫ్, వజ్ర చిహ్నం, నామసహితంగా చెక్కి ఉంది. నల్లగొండ జిల్లా అన్నీశ్వరమ్మ గుట్ట మీద ‘జినబ్రహ్మయోగి గురుపాద చారుకీర్తి’ అనే నామ శాసనముంది. సిద్ధిపేట జిల్లా వెల్కటూరు, పాత గూడూరులో రాతిమీద ధర్మనాథతీర్థంకరుని చెక్కుడుబొమ్మ, వజ్రచిహ్నం, పాదాలు, ‘జినబ్రహ్మజోగి’ నామశాస నం లభించాయి. కౌలాసులో ‘జినబ్రహ్మజోగి’ శాసనం లభించింది. ఇటికెల గుడులు: విష్ణుకుండినుల కాలంలో తెలంగాణాలోని కీసరగుట్ట, గుమ్మడం, ఆల్వాన్ ప ల్లిలలో జైనధర్మచైత్యాలు ఇటికెల గుడులుగా నిర్మించబడ్డాయి. వనపర్తి జిల్లా గుమ్మడంలో ఇటికెలగుడి సర్వతోభద్ర జినాలయమని చరిత్రకారుల అభిప్రాయం. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల-, కల్వకుర్తి రోడ్డు పక్కన అల్వాన్ పల్లిలోని జైనుల ఇటికెలగుడి గొల్లత్తగుడి. గొల్లత్తగుడి శిల్పాలు మహావీరుడు పిల్లలమర్రి మ్యూజియంలో, పార్శ్వనాథుడు హైద్రాబాద్ స్టేట్ మ్యూజియంలో ఉన్నాయి. రాతి గుహలు-జిన బసదులు: వికారాబాద్ జిల్లా ఎల్లకొండలోని గుట్టమీద సిద్ధుల గుహలు జినుల గుహలే. మొగిలచెర్ల ఏకవీరగుడి ముందర రెండు రాతి గుండ్లలో ఉన్నవి జైనమునులు సల్లేఖవ్రతమాచరించిన గుహలు. ఉల్బణ శిల్పాలు: యాదగిరి గుట్ట- భువనగిరి జిల్లా తుమ్మలగూడెం (ఇంద్రపాల నగరం) గుట్టమీద రణధీరజినాలయం అనే బసదిలో ఎతైన రాతిగుండ్ల మీద జైనతీర్థంకరుల ఉల్బణ శిల్పాలున్నాయి. జగిత్యాల జిల్లాలో కుర్క్యాలవృషభాద్రి వేములవాడ చాళుక్యు ల కాలంనాటి జైనబసది బొమ్మల గుట్టగా ప్రసిద్ధి. ఇక్కడ ఆద్యంత తీర్థంకరులు రుషభనాథుడు, మహావీరుడు, రుషభనాథుని శాసన దేవత చక్రేశ్వరి ఉల్బణ శిల్పాలు చెక్కి ఉన్నాయి. అక్కడే పంప సోదరుడు జినవల్లభుడు రచించిన త్రిభాషాశాసనం చెక్కబడ్డది. జనగామ జిల్లా సిద్దెంకి గుట్ట మీద రుషభనాథుడు, మహావీరులతో పాటు జైనయక్షిణి ఆమ్రకూష్మాండిని, పార్శ్వనాథుని శిల్పా లు చెక్కబడ్డాయి. సిద్ధిపేట జిల్లాలోని శనిగరంలో గొల్లత్తగుడి అనే జైన బసదిలో రాతి గుండుపై పా ర్శ్వనాథ, అంబికల శిల్పాలున్నాయి. కొమురవెల్లి లో మల్లన్న గుట్టకు సుపార్శ్వనాథుని ఉల్బణ శిల్పమున్నది. హన్మకొండ అగ్గలయ్య గుట్టమీద చెక్కిన 30అడుగుల శాంతినాథుని శిల్పముంది. తెలంగాణాలో మొదటి ఎతైన శిల్పం. ఇక్కడే గుహలో జైన మహావీరుని ధ్యానాసన శిల్పం ఉన్నది. అగ్గలయ్య గుట్టపై శాంతినాథ తీర్థంకరుడు: పద్మాక్షి గుట్టమీది గుడిలో నేమినాథ తీర్థంకరుడు, శాసన దేవతలైన సర్వంసహా, ఆమ్రకూష్మాండినుల అర్ధశిల్పాలున్నాయి. కడలాలయబసదిలోని ఆమ్రకూష్మాండినినే మార్చబడి ‘పద్మాక్షి’ అయిందిపుడు. సిద్ధిపేట జిల్లా బైరాంపల్లిలో అంగడి వీరన్న గుడిగా పిలువబడే జైనాలయం లలాటబింబం జినునిశిల్పం. జైనబసదులు: జైనంలోని ‘త్రిషష్టిశలాక పురుషుల’ పేరుమీద నిర్మించిన కొలనుపాకలోని వీరనారాయణ దేవాలయం, బోధన్ దేవల్- మసీదుగా పిలువబడుతున్న ఇంద్రనారాయణ దేవాలయం ప్రసిద్ధమైనవి. వేములవాడలోని శివాలయం 2వ అరికేసరి కొడుకు బద్దెగ గురువు సోమదేవసూరి కొరకు కట్టించిన శుభధామజినాలయం. అక్కడి గుడుల ప్రాంగణాల్లో కుప్పలుగా జైనశిల్పాలు అగుపిస్తాయి. బాసరలోని పాపహరమయ్య దేవర జైనబసది పాపహరేశ్వరాలయంగా మార్పుపొందింది. నారాయణపేట జిల్లా ఉజ్జిలికోటలో బద్దిజినాలయముంది. సంగారెడ్డి జిల్లా, పటాన్‌చెరులో జైనశిల్పాల తయా రీ కేంద్రముండేది. పార్శ్వనాథ, మహావీర, చౌము ఖ, చౌవీసీ, రాశిచక్ర జైనశిల్పాలు హైద్రాబాద్ రాష్ట్ర మ్యూజియంలో, గోల్కొండ సమీపంలోని కెబి మ్యూజియంలో పెట్టబడ్డాయి. శైవుడు దేవరదాసమయ్య తాను పొట్ల చెరువులోని 500 జైన బసదులను కూల్చానని, జైనులను వధించానని చెప్పుకున్నట్టు పాల్కురికి సోమనాథుని ‘పండితారాథ్య చరిత్ర’ వల్ల తెలుస్తున్నది. కొలనుపాకలోని ఊబదిబ్బ మీద అక్క(జైన) బసదనే ‘అంబరకులతిలకబసది’ ఉంది. ముందర జైనమాన స్తంభముంది. జోగులాంబ -గద్వాల జిల్లా, పూడూరులో శివాలయం గా మార్చబడ్డ పల్లవజినాలయం ముందరున్న నగ్నజైన విగ్రహాలను ‘బయటిదేవర్లు’, జైనబొమ్మయ్యలంటారట. వరంగల్లు కోట ఆగ్నేయ దిశలో చతుర్వింశతి తీర్థంకరుల గుడి నిర్మాణం కనిపిస్తుంది. నేలశంభునిగుడిలో జైనశిల్పాల అవశేషా లు, పక్కనున్న మేడరాయని గుడిలో రంగ శిలలలో ఒకటి తీర్థంకరుని అభిషేకానికి (సమవసరణ), రెండవది రంగభోగానికని అంటారు శ్రీపాద గోపాలకృష్ణమూర్తి. వర్ధమాన మహావీరుని శిల్పమున్న గుడితోనే ఆ వూరికి వర్ధమానపురమని (నాగర్ కర్నూల్ జిల్లా నందివడ్డెమాను) పేరొచ్చిందంటా రు. దేవాలయం బయట జైనశిల్పాలున్నాయి. కరీంనగర్ జిల్లా నగునూరు జంటగుళ్ళలో పార్శ్వనాథ, మహావీరుల శిల్పాలుండేవి. - శ్రీరామోజు హరగోపాల్ 

మన తెలంగాణ 23 Feb 2026 7:38 am

23 Feb2026 |తిరుమల సమాచారం..

23 Feb2026 | తిరుమల సమాచారం.. తిరుమలలో టోకెన్లులేని భక్తులకు

ప్రభ న్యూస్ 23 Feb 2026 7:28 am

జీవితపు అనుభవాలే నా కథలు.. నేను నా సాహితీ యాత్ర

నా బాల్యం ఒక తడి ఆరని గాయం: అందరికీ బాల్యం అమూల్యం. ఓ మధురమైన తీయని జ్ఞాపకం. నాకు మాత్రం అది ఒక తడి ఆరని గాయం. పేదరికం, అనారో గ్యంతో గడిచిన కాలం అది. ముక్కలు ముక్కలు గా రెండెకరాల భూమి గల వ్యవసాయ కుటుం బం మాది. అప్పులతో తిప్పలు పడుతున్న తల్లిదండ్రు లు, ఆరవ తరగతిలోనే ఆరు కిలోమీటర్లు అడవి మార్గంలో నడిచి చదువుకోలేక నాకు అనారోగ్యం పట్టుకుంది. అందుబాటులో వైద్యం లేక తొమ్మిద వ తరగతిలోనే బడిని మానివేశాను. ఆ అనుభవా లే తరవాత నా ఊట బాయి కథలకు ముడిసరుకయింది. తొలితరం ఎడారి వలస కుటుంబం మాది మా ఊరిలో మా కుటుంబం మొదటి తరం వలస కుటుంబం. ఓవైపు నా ఆరోగ్యం బాగాలేక చదు వు మానేసి ఇంట్లో ఉన్నాను. బతుకు దెరువు లేక మాకు పిడికెడు తిండి పెట్టడానికి మా బాపు ఎడారి దేశం వలస వెళ్లాడు. ఆ వలస కూడా అంత సజావుగా సాగలేదు. ఏడాది పాటు ఊరికి, బొంబాయికి తిరిగి తిరిగి చివరికి ఎప్పుడు పేరు కూడా వినని హేమన్ దేశానికి వలస వెళ్లాడు. పోయాక పది నెలల వరకు జాడా లేదు పత్తలేదు. ఓ ఉత్త రం కూడా లేదు. మేమంతా చిన్న పిల్లలం. బాపు చనిపోయాడని అనుకున్నాము. మమ్మల్ని పట్టుకొని మా అమ్మ ఏడ్చిన ఏడుపు ఇప్పటికీ గుర్తు. ఆ అనుభవాలే ఎడారి మంటలు నవల, ఎండమావి నాటకం, వలసబతుకులు కథలకు ముడిసరుకయింది. మా ఇంట్లో వీధి నాటకాలు ప్రాణం పోసుకున్నాయి మాది రెండు సంకల పెద్దిల్లు. మా అమ్మ వాళ్ళది అదే ఊరు. మా మేనమామలు ముగ్గురు ఊర్లోనే ఉండేవారు. మా నడిపి మామ ఓ నాటక మండలిని స్థాపించాడు. మా ఇంట్లో రిహార్సల్స్ జరుగుతుండేవి. మా బాపు కూడా నాటకాలు నేర్పిస్తూ ఉండేవాడు. నేను రాత్రంతా మేల్కొని ఆ నాటకాలను చూస్తుండే వాడిని. వాటిని మిత్రులతో కలి సి పొద్దంతా అనుకరించే వాడిని. ఆ కాలంలో ఆ వీధి బాగోతాలే మాకు వినోదాలు. అవసరమైనప్పుడు చిన్న, చిన్న పాటలను వచనాలను మారు స్తూ పాత్రలు రాస్తుండే వాడిని. తరువాత కాలం లో నేను కూడా ఒక నాట్య మండలిని స్థాపించి బ్రహ్మంగారి చరిత్రను చుట్టుపక్క గ్రామాల్లో 50 కి పైగా ప్రదర్శనలు ఇచ్చాము. ఆ నవ్వులు, ప్రేమలు, పగలు ప్రతీకారాలు తర్వాత మా ఊరి బాగోతం కథలుగా మారాయి. వ్యవసాయం ఒక జూదం అనారోగ్యంతో నా చదువు ఆగిపోయింది. బాపు గల్ఫ్ వెళ్ళాక వ్యవసాయం కూడా ఆగిపోయింది. బతుకు దెరువు కోసం నేను వ్యవసాయం మొదలుపెట్టాను. అప్పుడు నా వయసు పద్నాలుగేం డ్లు. అప్పుడపుడే సాంప్రదాయ వ్యవసాయ పద్ధతు లు మారి విత్తనాల కొనుగోళ్లు, పురుగు మందుల వాడకం మొదలయింది. వర్షాలు కావాలనుకున్నప్పుడు ఎండలు, వద్దనుకున్నప్పుడు వర్షాలు, వడగల్లతో, ఎండలతో పంట నష్టాలు, పురుగు మందులు, ధరలు లేకపోవడం, వ్యవసాయంలో నష్టాలు కష్టాలు అన్ని చూస్తూనే ఇంటర్ పూర్తి చేసాను. ఆ అనుభవాలే తర్వాత నేను రాసిన వ్యవసాయ కథలకు ముడిసరికి అయింది ఉద్యమాలు రెండు-ఉద్దేశ్యం ఒక్కటే మానేరు పరివాహక ప్రాంతంలో విముక్తి ఉద్యమాలు ఉవ్వెత్తున ఎగుస్తున్న కాలం అది. స మాంతర ప్రభుత్వాలు నడుస్తున్నాయి. దొరలు భూ స్వాములు ఊర్లను విడచి పోతున్నారు. నా ఆరోగ్యం కుదుటపడి కొత్తగా వచ్చిన గంభీరావుపేట కాలేజీలో చేరాను. అప్పుడే నాకు పిడిఎస్‌యుతో పరిచయమైంది. ఆ పరిచయం చాలా ఏండ్ల వరకు కొనసాగింది. పీపుల్స్ వార్, జనశక్తి నువ్వా, నేనా అన్నట్టు ఉన్నా మా ఊర్లో మాత్రం జనశక్తి ప్రభావం ఎక్కువగా ఉండేది. ఒక్క వాల్ పోస్టర్‌తో ఊర్లకు ఊర్లు ఉలిక్కిపడేవి. ఆ చైతన్యం, ఆ మార్పులు తర్వాత కాలంలో కథల్లో అంతర్లీనంగా అల్లుకుని కథా వస్తువులు గా వచ్చాయి. రచయితగా ఎదుగుతున్న కాలంలోనే తెలంగాణ ఉద్యమం మొదలైంది. దానితో స మాంతరంగా నడిచాను. ఉవ్వెత్తున సాగిన ఉ ద్యమం నా కలానికి పదును పెట్టింది. ఉద్యమ నేపథ్యాన్ని వివరిస్తూ కొన్ని కథలను లాంగ్ మార్చ్ నవలను రాశాను. గుండె బరువు దించుకోవడానికి కథలు రాసాను ఉద్యమాలు ప్రైవేట్ ఉద్యోగాలు చదువులు వీటన్నింటిని ముగించుకొని 1996లో ఉపాధ్యాయ ఉద్యోగంలోకి చేరి ఊరిలోకి వచ్చాను. అప్పటికి ఊరికి నాకు ఎడబాటు ఓ నాలుగైదు సంవత్సరాలు. ఈ అనతి కాలంలోనే ఊరిలో జరగాల్సిన మార్పులన్నీ జరిగిపోయాయి. ఊరు ఊరంతా ఎర్రటి ఎండల ఎడారి దేశాల్లో వలతేరుతుంది. కొత్త ఏజెంట్లు పుట్టుకొచ్చారు. అంతవరకు ఒకటి రెండు ప్రేమ కథలు తప్ప పెద్దగా రాసింది లేదు. వ్యాపార సాహిత్యం తప్ప పెద్దగా చదివింది లేదు. ఆ మార్పులను, బాధలను చూసి తట్టుకోలేక కలం పట్టాను. అదిగో అప్పుడు నన్ను నేను తవ్వుకున్నా ను. గతం తాలూకు పుట్ట చెదిరింది. నడిచి వచ్చిన నా జీవితాన్ని, నడుస్తున్న ఊరి చరిత్రని, బాధను, ఉగ్గబట్టుకొని వలసకు సంబంధించిన ‘ఆశ నిరాశ ఆశ’ ‘కన్న తల్లి’ అనే కథలతో 1999 లో కథకుడిగా మొదలయ్యాను. ఇప్పటికి 300 క థలు, ఏడు నవలలు, 10 కథా సంకలనాలు, 5 నాటకాలు, 100కు పైగా వ్యాసాలు రాసాను. నేను నా అనువాదాలు నేను కథలు రాస్తున్న తొలి కాలంలోనే, అనువాదాలు అంతగా తెలియని ఆ కాలంలోనే, శాంతా సుందరి గారు నా పిల్ల జలగ అనే కథను హిందీలోకి అనువాదం చేశారు. తర్వాత కాలంలో ఆమె నా ఇరవై ఐదు కథలను హిందీలోకి అనువాదం చేశారు. ‘ఓ అక్రమన్ కబ్ కా హో చుకా’ పేరుతో హిందీలో కథల సంపుటి వచ్చింది. వోగర్ బంద్ డాలియా పేరుతో అవే కథలు మరాఠీ లోకి అనువాదం అయ్యి సంపుటిగా వచ్చాయి. కన్నడలోకి 12 కథలను అనువాదమై ‘జాల’ పేరుతో సంపుటిగా వచ్చాయి. జిగిరి నవల మొదట హిందీలోకి అనువాదమైంది. తర్వాత 12 భారతీయ భాషల్లోకి అనువాదమైంది. చివరగా రెండు మాటలు అవార్డులు రివార్డులు చాలానే తీసుకున్నాను. అన్నింటికంటే అత్యధికంగా తృప్తినిచ్చినది నా రచనలు యూనివర్సిటీ స్థాయిలో విద్యార్థులకు పాఠ్యాంశంగా ఉండడం. నేను రాసిన పిహెచ్‌సిడి పరీక్షలో నా రచన నాకే ప్రశ్నగా రావడం. నా నవలను నేనే పాఠ్య పుస్తకంగా చదువుకోవడం. చాలాసార్లు చెప్పాను. ఇప్పుడు కూడా అదే చెబుతున్నాను. పాఠశాలనే నా ప్రయోగశాల. మా ఊరే నా కథల కార్యశాల. పాఠాలు చెప్పడం, కథల రాయడం, కొత్తవాళ్ళతో కథలు రాయించడం చాలా ఇష్టం. రచయితగా ఎంత నిబద్ధతతో రాసానో ఉపాధ్యాయుడిగా అంతే నిబద్దతతో పని చేసాను. ప్రధానోపాధ్యాయుడిగా ఇల్లంతకుంట మండలం రామాజిపేట గ్రామంలో నా పని తీరుపై నేనే ప్రజల మధ్యలో మీడియా ముందు రెఫరెండం పెట్టుకున్నాను. ఇది విద్యా వ్యవస్థలో అరుదైన అంశం. సీనియర్ సిటిజన్స్‌తో పాఠశాలలో ప్రవేశ పెట్టిన ‘అనుభవ పాఠాలు’ కూడా ఒక కొత్త ప్రయోగం. కథలు రాయడంపై వివిధ యునివర్సిటీలలో, డిగ్రీ కాలేజీలలో వర్క్ షాపులు నిర్వహించాను. - పెద్దింటి అశోక్ కుమార్

మన తెలంగాణ 23 Feb 2026 7:26 am

70కోట్ల ఓటర్ల తొలగింపు

` తొమ్మిది రాష్టాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ‘సర’ జాబితా విడుదల ` అత్యధికంగా గుజరాత్.. అత్యల్పంగా కేరళ ` తమిళనాడు, బంగాల్, ఉత్తరప్రదేశ్ రాష్టాల్లో ఇంకా పూర్తిగా …

జనం సాక్షి 23 Feb 2026 7:20 am

రెండేళ్లలో సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేస్తాం

` గోదావరి జలాల వివాదం రాజకీయరంగు పులుముకుంది ` నీళ్ల విషయంలో రాజకీయాలొద్దు ` ఏపీతో సమస్యను సామరస్యంగా పరిష్కరించుకుంటాం ` మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం ప్రాజెక్టులను …

జనం సాక్షి 23 Feb 2026 7:16 am

ഫാക്ട് ചെക്ക്: യുഎസ് ആഗോള തീരുവ, ഇന്ത്യക്ക് 28 ശതമാനം? വസ്തുതയെന്ത്

ഇന്ത്യ ഉൾപ്പെടെ ഏതു രാജ്യത്തുനിന്നും യുഎസിൽ എത്തുന്ന ഉൽപന്നങ്ങൾക്ക് ഇനി അടിസ്ഥാന തീരുവ 15 ശതമാനമായിരിക്കും

తెలుగు పోస్ట్ 23 Feb 2026 6:20 am

జలాలపై దాగుడు మూతల్లేవ్

మన తెలంగాణ/ములుగు జిల్లా ప్రతినిధి: తెలంగాణలో నీటి హక్కుల విషయంలో ఎ ట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడబోమని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. దేవాదుల లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పురోగతిపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో సీఎం కీలక వ్యాఖ్యలు చేశారు. ఆదివారం ములుగు జి ల్లాలోనీ కన్నాయిగూడెం మండలం తుపాకుల గూడెం సమ్మక్క సాగర్, దేవాదుల లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ సందర్శనకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, రాష్ట్ర రెవెన్యూ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివా స్‌రెడ్డి, ప్రభుత్వ సలహాదారుడు వేంనరేంద ర్ రెడ్డి, మహబూబాబాద్ ఎంపీ బలరాం నా యక్‌లతో కలిసి ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా చేరుకున్నారు. అనంతరం పంచాయతీ రా జ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క, కలెక్టర్ దివాకర టిఎస్‌తో కలిసి దేవాదుల లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును సందర్శించి, దేవాదు ల లిఫ్ట్ ఇరిగేషన్ పాయింట్ వద్ద నీటి పారుదల శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి అధికారులకు ప్రాజె క్ట్ నిర్వహణపై దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఎం మాట్లాడుతూ.. గోదావరి జలాల్లో ఒ క్క నీటి బొట్టును కూడా వదులుకోబోమని, రాష్ట్రానికి రావాల్సిన నీటి వాటాను కాపాడటంలో ప్రభు త్వం కట్టుబడి ఉందని సీఎం తెలిపారు. 2027 నవంబర్,డిసెంబర్ నాటికి దేవాదుల ప్రాజెక్టును పూర్తిచేసేలా చర్యలు తీసుకుంటున్నామని, వచ్చే రెండేళ్లలో రాష్ట్రంలోని అన్ని సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని వెల్లడించారు. నదీ జలాల అంశంపై ప్రతిపక్షాలు చౌకబారు విమర్శలు మానుకోవాలని సీఎం సూచించారు. వరుస ఎన్నికల్లో ప్రజల తీర్పులు చూసి అయినా బిఆర్‌ఎస్ నేతలు మారాలని హితవు పలికారు. పదేళ్లు వాళ్లేం చేశారో, రెండేళ్లుగా మేమేం చేస్తున్నామో.. అసెంబ్లీలో చర్చిద్దామని సవాల్ విసిరారు. ఒక కాళేశ్వరం ప్రాజెక్టు మీదే రూ.1.10 లక్షల కోట్లు ఖర్చుపెట్టారని, మిగతా వాటిని పట్టించుకోలేదని రేవంత్ మండిపడ్డారు. ఇప్పుడు మిగతా ప్రాజెక్టుల కోసం భూసేకరణ జరపాలంటే నిధుల కొరత తీవ్రంగా ఉందన్నారు. ప్రజల ప్రయోజనాల కోసం ప్రభుత్వం సమగ్ర ప్రణాళికతో ముందుకు సాగుతోందని చెప్పారు. సాగునీటి విస్తీర్ణాన్ని పెంచి రైతులకు భరోసా కల్పించడమే ప్రభుత్వ ధ్యేయమని స్పష్టం చేశారు.ప్రాజెక్టు పనుల్లో ఎలాంటి ఆలస్యం లేకుండా వేగం పెంచాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. తెలంగాణ హక్కుల పరిరక్షణలో ప్రభుత్వం ఎప్పుడూ ముందుంటుందని సీఎం పునరుద్ఘాటించారు.దేవాదుల ప్రాజెక్టు కు సంబంధించి జూన్ 2 తేదీ లోగా భూసేకరణకు రూ.600 కోట్ల నిధులను మంజూరు చేస్తామని తెలిపారు. 2001 లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో నాటి సీఎం చంద్రబాబు హయాంలో 6వేల కోట్ల అంచనాలతో ప్రారంభించిన దేవాదుల ప్రాజెక్టు 2024 వరకు 14.500 కోట్ల వ్యయం అంచనాలతో ప్రణాళికలు సిద్ధం చేయగా ,2027 డిసెంబర్ నాటికి ప్రాజెక్టును 18.500 కోట్ల అంచనాలతో పూర్తి చేసేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు.బడ్జెట్ లోపే అన్ని అంచనాలను ప్రభుత్వం ముందు ఉంచి ఆమోదం తీసుకుంటామని ,మార్చి నెలలో మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేసి అన్ని అంచనాలకు ఆమోదం తెలుపుతామని అన్నారు.రాష్ట్రంలోని అన్ని సాగునీటి ప్రాజెక్టుల భూసేకర కోసం ప్రత్యేక కార్పస్ ఫండ్ ఏర్పాటు చేస్తామని అన్నారు. గోదావరి నది జలాల వినియోగంపై బడ్జెట్ సమావేశంలో చర్చించుకుందామని, ప్రతిపక్షాలు నది జలాల వినియోగంపై ఆరోపణలు చేయడం సరికాదని, చౌకబారు ఆరోపణలతో ప్రయోజనం లేదని తెలిపారు. నదీ జలాల విషయంలో ప్రతిపక్షాల సూచనలను స్వీకరిస్తామని తెలిపారు. గత బిఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రాజెక్టులను నిర్మించినపుడు చేసిన తప్పిదాలను కప్పిపుచ్చుకోవడానికి ప్రజా ప్రభుత్వంపై నిందలు వేస్తున్నారని మండిపడ్డారు. కుంభమేళాను తలపించే గిరిజన జాతర మేడారంను విజయవంతంగా నిర్వహించుకున్నామని, మేడారంలో శాశ్వత నిర్మాణాలను చేపట్టుకుందామని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టును వదిలేయమని, భవిష్యత్‌లో ప్రమాదాలు జరుగకుండా,ప్రజలకు ఉపయోగ పడేలా నిర్మాణాల చేపడతామని అన్నారు.కార్యక్రమంలో ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, కేఆర్ నాగరాజు,గండ్ర సత్యనారాయణ,తెల్లం వెంకటరావు,పల్లా రాజేశ్వరరెడ్డి ,నీటి పారుదల ,వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

మన తెలంగాణ 23 Feb 2026 6:00 am

రేవంత్ ప్రతి అడుగులో రియల్ దందా

మన తెలంగాణ/హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వం పేదలను ఇబ్బందులకు గురిచేస్తోందని మాజీ మంత్రి, బిఆర్‌ఎస్ శాసనసభాపక్ష ఉపనేత హరీష్‌రావు ధ్వజమెత్తారు. సిఎం రేవంత్ రెడ్డి ఏం చేసినా దాని వెనుక కచ్చితంగా రియల్ ఎస్టేట్ వ్యాపారమే ఉంటుందని ఆరోపించారు. ముఖ్యమంత్రిగా ఆయన వేసే ప్రతి అడుగులో భూముల పంచాయతీలు, రియల్ ఎస్టేట్ దోపిడీ దాగి ఉంటుందని విమర్శించారు. సెంట్రల్ యూనివర్సిటీ భూ ములు గుంజుకుందామని ప్రయత్నం చేస్తే సుప్రీంకోర్టు మొట్టికాయలు వేసిందని గుర్తు చేశారు. ఎల్‌టిపిఎస్ భూములను కబ్జా చేసి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలని ఆలోచన చేశారని మండిపడ్డారు. ఫార్మాసిటీ కోసం కెసిఆర్ 14,000 ఎకరాలు సేకరిస్తే.. దాన్ని ఫోర్త్ సిటీ అని పేరు మార్చి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారని, ఇప్పుడు మూసీ సుందరీకరణ పేరిట పేదల ఇండ్లు కూల్చి, భూములు లాక్కొని.. వాటిని అంబానీకో, అదానీకో, మెగా కృష్ణారెడ్డికో కట్టబెట్టాలని రేవంత్ రెడ్డి చూస్తున్నారని ఆరోపించారు. సిఎం జేబులు నింపుకోవడానికి చేసే రియల్ ఎస్టేట్ వ్యాపారానికి తాము పూర్తిగా వ్యతిరేకం అని స్పష్టం చేశారు. మూసీ రివర్‌ఫ్రంట్ ప్రాజెక్టు పేరుతో ఇండ్లు కోల్పోతున్న హైదర్‌షా కోట టిప్పుఖాన్ బ్రిడ్జి సమీపంలో మధుపార్క్ అపార్ట్‌మెంట్ బాధిత కుటుంబాలను ఆదివారం మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎంఎల్‌ఎలు సుధీర్ రెడ్డి, మాధవరం కృష్ణారావు, రాజేంద్రనగర్ బిఆర్‌ఎస్ ఇంఛార్జి కార్తీక్ రెడ్డిలతో కలిసి హరీష్‌రావు పరామర్శించారు. ఈ సందర్భంగా హరీష్‌రావు మాట్లాడుతూ.. హైదర్‌షా కోటలో మూసీ బాధిత కుటుంబాలకు భరోసాగా ఉంటామని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం మూసీ సుందరీకరణ పనులు చేపడుతోందని.. అవసరమైతే కెసిఆర్ ఈ అపార్ట్‌మెంట్‌కు వస్తారని తెలిపారు. ఈ అపార్ట్‌మెంట్క్రు గతంలో కెసిఆర్ మూడుసార్లు వచ్చారని ప్రస్తావించారు. కెసిఆర్ ముఖ్యమంత్రి అయ్యాక.. ఇక్కడ మంచినీళ్లు లేక అపార్ట్‌మెంట్ ఖాళీ చేసి వెళ్లిపోతామంటే, అప్పటికప్పుడు హెచ్‌ఎండబ్లూఎస్ అధికారులను ఆదేశించి ప్రత్యేక పైపులైన్ వేశారని, అప్పటి హోంమంత్రి నాయిని నరసింహారెడ్డితో బటన్ ఆన్ చేయించి నీళ్లిచ్చారని గుర్తు చేశారు. సబిత ఇంద్రారెడ్డికి అపార్ట్‌మెంట్ వాసులు ఒక్క ఫోన్ చేస్తే రాత్రికి రాత్రే రోడ్డు వేయించారని, నాడు మూసీ కార్పొరేషన్ చైర్మన్‌గా ఉన్న సుధీర్ రెడ్డి మూసీని క్లీన్ చేయించి దోమల బెడద లేకుండా చేశారని అన్నారు. సిఎం రేవంత్ పేదల బతుకులను కూల్చవద్దని హితవు పలికారు. ఈ అపార్ట్‌మెంట్ వారిని కాంగ్రెస్ సర్కార్ ఇబ్బంది పెట్టొద్దని కోరారు. పేదలకు అండగా ఉండాలని కెసిఆర్ తమను ఇక్కడకు పంపించారని చెప్పారు. బిఆర్‌ఎస్ పాలసీ డాక్యుమెంట్ కోసం కెసిఆర్ ఇక్కడి నుంచే ప్రణాళికలు సిద్ధం చేశారని తెలిపారు. కెసిఆర్ ఈ అపార్ట్‌మెంట్‌ను నిలబెట్టే ప్రయత్నం చేశారని.. రేవంత్ మాత్రం కూల్చేందుకు యత్నిస్తున్నారని దుయ్యబట్టారు. మధు పార్క్ అపార్ట్‌మెంట్‌కు ఇచ్చిన నోటీసులు బేషరతుగా వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. బాధితుల పక్షాన రాబోయే బడ్జెట్ అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వాన్ని నిలదీస్తామని భరోసా ఇచ్చారు. మూసీ ప్రక్షాళనపై ఒక విధానం లేదు కాంగ్రెస్ ప్రభుత్వానికి మూసీ ప్రక్షాళనపై కనీస పాలసీ, ఒక విధానం లేదని, పూటకో తీరుగా వ్యవహరిస్తున్నారని హరీష్‌రావు విమర్శించారు. మూసీని శుద్ధి చేయాలని అందరూ కోరుకుంటారని, బిఆర్‌ఎస్ ప్రభుత్వం కూడా అప్పట్లోనే రూ. 3800 కోట్లతో ఎస్‌టిపిలను నిర్మించి ఆ పని ప్రారంభించిందని తెలిపారు. కాళేశ్వరం నుంచి గోదావరి నీళ్లు తెచ్చి మూసీలోకి వదిలేందుకు డిపిఆర్‌లను కూడా కెసిఆర్ ప్రభుత్వం తయారు చేయించిందని, అప్పుడు తమ ప్రభుత్వానికి ఏ ఒక్క ఇల్లూ కూల్చే ఆలోచన రాలేదని చెప్పారు. హైదరాబాద్‌లో రేవంత్ సర్కార్ కూల్చాడాలు తప్ప ఏ ఒక్క నిర్మాణం చేపట్టలేదని మండిపడ్డారు. మూసీ సుందరీకరణకు తాము సహకరిస్తామని.. కానీ పేదలను కష్టాల్గోకి నెట్టొద్దని కోరారు. పిల్లలకు పరీక్షలు దగ్గరకు వస్తున్నాయని.. ఈ సమయంలో అపార్ట్‌మెంట్‌ను కూలిస్తే.. తల్లిదండ్రులు ఆందోళన చెందుతారన్నారు. అసెంబ్లీలో అపార్ట్‌మెంట్ వాసుల తరఫున తాము ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తామని హరీష్ రావు పేర్కొన్నారు. చదువుకునే పిల్లలకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు, రిటైర్డ్ ఉద్యోగుల పెన్షన్, రైతులకు రైతుబంధుకు డబ్బుల్లేవని మండిపడ్డారు. గురుకులాల్లో అన్నం పెట్టక 162 మంది విద్యార్థులు చనిపోయారని, అడిగితే రాష్ట్రం దివాలా తీసిందని అంటున్నామని ఆగ్రహం వ్యక్తం చేశారు. పైసలు లేకపోతే మెస్సీతో ఫుట్‌బాల్ మ్యాచ్‌లకు, మిస్ వరల్డ్ పోటీలు నిర్వహించడానికి వందల కోట్లు ఎక్కడి నుంచి వస్తున్నాయని ప్రశ్నించారు. జూబ్లీహిల్స్‌లో రూ. 100 కోట్లతో సిఎం క్యాంపు కార్యాలయం, రూ. 5 కోట్లతో డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్కకు మూడో క్యాంపు ఆఫీస్ కట్టుకోవడానికి పైసలు ఎక్కడివి..? అని నిలదీశారు. బడా కాంట్రాక్టర్లకు 20,000 కోట్లు బిల్లులు ఇచ్చారని, ఇప్పుడు ఎవరి జేబులు నింపడానికి మూసీ ప్రాజెక్టు పేరుతో లక్ష కోట్లు ఖర్చు పెడుతున్నారని హరీష్‌రావు ప్రశ్నించారు. 

మన తెలంగాణ 23 Feb 2026 4:30 am

రాంచందర్‌రావు అరెస్ట్

మన తెలంగాణ/హైదరాబాద్: కామారెడ్డి జిల్లా బాన్సువాడలో రెండు రో జులుగా అల్లర్లు జరుగుతున్న ప్రాంతానికి వెళ్ళేందుకు యత్నించిన బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావును పోలీసులు అరెస్టు చేశారు. ఈ దశలో పోలీసులకు-కార్యకర్తలకు మధ్య తోపులాట జరగడంతో తార్నాకలోని ఆయన నివాసం వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. బిజెపి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి ఇంటిపై అల్లరి మూకలు దాడి చేయడం, ఇంకా రెండు రోజులు గా అల్లర్లు జరిగిన నేపథ్యంలో ఆ ప్రాంతాన్ని సందర్శించేందుకు ఆదివా రం ఉదయం రాంచందర్ రావు బయలుదేరాలనుకున్నారు. అయితే ఈ వి షయాన్ని ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా తెలుసుకున్న పోలీసులు తార్నాకలో ని ఆయన ఇంటి వద్ద పోలీసులు పెద్ద ఎత్తున మోహరించారు. పోలీసు అధికారులు రాంచంద్రరావు ఇంట్లోకి వెళ్ళి, బాన్సువాడలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నందున ఈ సమయంలో ఆ ప్రాంతానికి వెళ్ళడం శ్రేయస్కరం కాదని, మీరు వెళ్ళడం ద్వారా పరిస్థితులు మరింతగా ఉద్రిక్తమయ్యే అవకాశం ఉందని నచ్చజెప్పేందుకు ప్రయత్నించారు. అయినా రాంచందర్ రావు వినిపించుకోలేదు, ప్రజాస్వామ్యంలో తాను స్వేచ్ఛగా అక్కడికి వెళ్ళేందుకు అవకాశం ఉందన్నారు. తనను నిలువరించవద్దని ఆయన చెప్పారు. తమ పార్టీ అధ్యక్షుడు రాంచందర్ రావును పోలీసులు గృహ నిర్భంధం చేశారని టివీలు, సామాజిక మాధ్యమాల ద్వారా తెలుసుకున్న పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో చేరుకోసాగారు. పరిస్థితిని గమనించిన పోలీసులు ఇంటి సమీపంలో బ్యారికేడ్లు ఏర్పాటు చేసి వారిని నిలిపి వేశారు. దీంతో కార్యకర్తలు పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేయసాగారు. మరోవైపు ఇంట్లో గృహ నిర్భంధంలో ఉన్న రాంచందర్ రావు పోలీసు అధికారుల నుంచి తప్పించుకుని బయటకు వచ్చి వాహనంలో కామారెడ్డి (బాన్సువాడ) బయలుదేరేందుకు ప్రయత్నించారు. దీంతో పోలీసులు బలవంతంగా రాంచందర్ రావును అరెస్టు చేసి పోలీసు స్టేషన్‌కు తీసుకుని వెళ్ళాలనుకున్నారు. ఈ దశలో పోలీసులకు, కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగింది. నినాదాలతో ఆ ప్రాంతమంతా మార్మోగింది. చివరకు పోలీసులు ఆయన్ను అరెస్టు చేశారు. అడ్డువచ్చిన పలువురు కార్యకర్తలనూ పోలీసులు అదుపులోకి తీసుకుని బొల్లారం పోలీసు స్టేషన్‌కు తీసుకుని వెళ్ళారు. అనంతరం మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో పోలీసులు ఆయనను విడుదల చేశారు. తప్పుడు కేసులు పెడితే సహించేది లేదు.. అనంతరం రాంచందర్ రావు మీడియాతో మాట్లాడుతూ హిందువులపై, తమ పార్టీ కార్యకర్తలపై తప్పుడు కేసులు పెడితే సహించేది లేదని హెచ్చరిచారు. తమ పార్టీ ఎమ్మెల్యే నివాసంపై దాడి జరిగినందున సంఘీభావం తెలిపేందుకు తాను ఇంటి నుంచి బయలుదేరుతుండగా, పోలీసులు అడ్డుకున్నారని ఆయన విమర్శించారు. మజ్లీస్ చేతిలో సర్కార్ బందీ అయ్యిందని ఆయన దుయ్యబట్టారు. మజ్లీస్ పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ చెప్పినట్లే సర్కారు నడుచుకుంటున్నదని ఆయన విమర్శించారు. తాము శాంతియుతంగా నిరసనకు పిలుపునిస్తే అన్యాయంగా అరెస్టు చేయడం సరైన పద్ధతి కాదన్నారు. అల్లర్లు జరిగిన బాన్సువాడలో కేవలం హిందువులపైనే కేసులు పెడుతున్నారని ఆయన ఆరోపించారు. పోలీసు అధికారులు ప్రభుత్వానికి తొత్తుల్లా వ్యవహారించరాదని రాంచందర్ రావు సూచించారు. స్పందించిన కేంద్ర మంత్రులు రాష్ట్ర వ్యాప్తంగా తమ పార్టీ బలపడుతుండడంతో భయపడుతున్న కాంగ్రెస్ అక్రమ అరెస్టులతో అణచి వేయాలని ప్రయత్నిస్తున్నదని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే రాజకీయ అరెస్టులను నిలిపి వేసి, ప్రజాస్వామ్య హక్కులను గౌరవించాలని ఆయన డిమాండ్ చేశారు. లేకపోతే ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని ఆయన హెచ్చరించారు. రాష్ట్రంలో రౌడీ రాజ్యం నడుస్తోందా? అని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఆగ్రహంగా ప్రశ్నించారు. నాటి ఎమర్జెన్సీ రోజులు గుర్తు వచ్చేలా ప్రభుత్వం ప్రవర్తిస్తున్నదని ఆయన విమర్శించారు. కాంగ్రెస్-మజ్లీస్ పార్టీలు కలిసే అరాచకాలు సృష్టిస్తున్నాయని ఆయన ఆరోపించారు. వీరి అరాచకాలను అడ్డుకోవడానికి కార్యకర్తలు సిద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు. తమ పార్టీ అధ్యక్షుడు రాంచందర్ రావును పోలీసులు అరెస్టు చేయడం అణచి వేయడానికి చేస్తున్న ప్రయత్నమని మహబూబ్‌నగర్ నియోజకవర్గం బిజెపి ఎంపీ డికె అరుణ ధ్వజమెత్తారు. పోలీసు వ్యవస్థను అడ్డం పెట్టుకుని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలన చేస్తున్నారని ఆమె ఒక ప్రకటనలో విమర్శించారు. తమ పార్టీ నాయకులను గృహ నిర్భంధం, కార్యకర్తలను అరెస్టు చేయడం ద్వారా భయపెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదని బిజెపి రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి ఎన్‌వి సుభాష్ విమర్శించారు. బాన్సువాడ ఘటనపై రాష్ట్ర డిజిపి స్వయంగా విచారణ జరపాలని విశ్వ హిందూ పరిషత్ జాతీయ అధికార ప్రతినిధి డాక్టర్ రావినూతల శశిధర్ డిమాండ్ చేశారు. రాష్ట్ర హైకోర్టు కూడా సుమోటోగా కేసును స్వీకరించాలని ఆయన కోరారు. న్యాయం అడిగితే హిందువులపై హత్యాయత్నం వంటి తీవ్రమైన కేసులను పోలీసులు నమోదు చేస్తున్నారని ఆయన విమర్శించారు.

మన తెలంగాణ 23 Feb 2026 4:00 am

భారీ ఉగ్రకుట్ర భగ్నం

న్యూఢిల్లీ: పాకిస్తాన్‌కు చెందిన లష్కరే -తోయిబా తో సంబంధం ఉన్న టెర్రరిస్ట్ ముఠాను ఢిల్లీ పోలీసులు ఛేదించారు. తమిళనాడు, పశ్చిమబెంగాల్ కు చెందిన 8మంది అనుమానితులను ఆదివారం నాడు అరెస్ట్ చేశారు. ఈ ముఠాకు పాకిస్తాన్ కేం ద్రంగా పనిచేస్తున్న లష్కరే తోయిబా, పాక్ గూఢచారి సంస్థ ఇంటర్ -సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ఇఎస్‌ఐ) బంగ్లాదేశ్ కేంద్రంగా పనిచేస్తున్న టెర్రరిస్ట్ సంస్థలతో సంబంధాలు ఉన్నాయని ఆరోపణ. విదేశీ టెర్రర్ గ్రూప్‌ల ఆదేశాలతో ఈ ముఠా భారతదేశంలో ఒక పెద్ద టెర్రరిస్ట్ దాడికి కుట్ర పన్నుతున్నట్లు దర్యాప్తు అధికారులు అనుమానిస్తున్నా రు. తమిళనాడులోని తిరుప్పూర్ జిల్లాలోని వస్త్ర పరిశ్రమలో పనిచేస్తున్న ఆరుగురిని, పశ్చిమ బెం గాల్‌కు చెందిన ఇద్దరిని అరెస్ట్ చేసినట్లు అధికారు లు ఆదివారం తెలిపారు. తమిళనాడులో అరెస్ట్ అ యిన వారిలో మిజనూర్ రెహమాన్, మహ్మద్ ష బాత్, ఉమర్, మహ్మద్ లితాన్, మహ్మద్ షాహిద్, మహ్మద్ ఉజ్జల్ ఉన్నారు. బెంగాల్ లో అరెస్ట్ అయిన వారు బంగ్లాదేశ్ జాతీయులు అని, నకిలీ ఆధార్ కార్డులు సేకరించి, తమ గుర్తింపు ను దాచేందుకు యత్నిస్తున్నారని పోలీసులు తెలిపారు. ఈ మాడ్యూల్ కు లష్కరే తోయిబాతో లింక్ లు ఉన్నాయి. దాని నిర్వాహకుడు ప్రస్తుతం బంగ్లాదేశ్ నుంచి పని చేస్తున్న కశ్మీర్ వ్యక్తి షబ్బీర్ అహ్మద్‌లోన్‌గా గుర్తించారు. షబ్బీర్ అహ్మద్‌లోన్‌కు నేరుగా ముంబయి దాడుల సూత్రధారి హఫీజ్ సయీద్, లష్కరే కమాండర్ లఖ్వీతో నేరుగా సంబంధాలు ఉన్నట్లు గుర్తించారు. అతడు పాకిస్తాన్‌లో ఉగ్రవాద కార్యకలాపాలలో శిక్షణ పొందాడని పోలీసులు తెలిపారు. తమిళనాడు, బెంగాల్ లో అరెస్ట్ అయిన 8 మంది అతడి సూచనల మేరకు పనిచేస్తున్నారని అధికారులు తెలిపారు. ఢిల్లీలో రద్దీగా ఉండే కీలక ప్రదేశాలలో ముఖ్యంగా మతపరమైన సంస్థలు, వారసత్వ కట్టడాలలో భీకర పేలుళ్లు సృష్టించేందుకు టెర్రరిస్టు గ్రూప్ కుట్ర పన్నుతోందని ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరించిన నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు అప్రమత్తమై, దేశరాజధాని అంతటా హై అలర్ట్ ప్రకటించిన ఒకరోజు తర్వాత ఈ అరెస్ట్ లు జరిగాయి. ముఖ్యంగా చాందీనీ చౌక్ ప్రాంతంలోని ఓ ఆలయంపైదాడి కి కుట్రపన్నే అవకాశం ఉందని హెచ్చరికలు అందాయి. అలాగే ఎర్రకోట సమీపంలో రద్దీప్రాంతాల్లో, సున్నితమైన ప్రదేశాలలో టెర్రరిస్ట్ లు ఇంప్రూవైజ్డ్ ఎక్స్ ప్లోజివ్ డివైస్ (ఐఐడి) దాడికి కుట్రపన్నుతున్నారని, నిర్దుష్టమైన సమాచారం అందిందని ఈ వర్గాలు వెల్లడించాయి. ఆపరేషన్ సమయంలో అరెస్ట్ అయిన వ్యక్తులనుంచి 8 మొబైల్ ఫోన్లు, 16 సిమ్ కార్డుల స్వాధీనం. వీటి ద్వారా డిజిటల్ ఆధారాలు, వారికి ఇతరులతో ఉన్న లింక్ లను కనిపెట్టేయత్నంలో పోలీసులు బిజీగా ఉన్నారు. టెర్రరిస్ట్ కార్యకలాపాలకు మద్దతు ఇచ్చే ఆన్ లైన్ పోస్ట్ లపై దర్యాప్తు తర్వాత మెరుపు వేగంతో ఆపరేషన్ చేపట్టారు. ఆదేశాలు అందడంతో తమిళనాడు లోని తిరుప్పూర్ కు స్థానిక పోలీసులు స్థానిక వస్త్ర పరిశ్రమలో పనిచేస్తున్న ఆరుగురు ముఠా సభ్యులను అదుపులోకి తీసుకుని చెక్ చేయగా, వారివద్ద నకిలీ ఆధార్ కార్డులు ఉన్నట్లు కనుగొన్నట్లు తమిళనాడులో ఆపరేషన్ పై ఢిల్లీ పోలీసు స్పెషల్ సెల్ వివరించింది. దుండగులను పట్టి ఇచ్చిన ఫ్రీ కశ్మీర్ పోస్టర్! ఈ మధ్య ఢిల్లీ లోని దాదాపు పది ప్రదేశాలలో ఫ్రీ కశ్మీర్ అంటూ రెచ్చగొట్టే పోస్టర్లు చిక్కడంతో డొంక కదిలింది. ఇంటెలిజెన్స్ బ్యూరో సూచనలతో ఢిల్లీ స్పెషల్ సెల్ ఆపరేషన్ మొదలు పెట్టింది. టెర్రరిస్ట్ కార్యకలాపాలకు పాల్పడుతున్న నెట్ వర్క్ ను ఛేదించింది. ఫ్రీ కశ్మీర్ నినాదంతోపాటు రెచ్చగొట్టే పలు సూచనలు ఈ పోస్టర్లలో కన్పించాయి. దీంతో వీటిని అసలు ఎవరు ప్రచురీంచారని కూపీ లాగుతుండగా, తమిళనాడు నుంచి పని చేస్తున్న నెట్ వర్క్ అచూకీ తెలిసింది. ఫలితంగా అరెస్ట్ లు జరిగాయి.

మన తెలంగాణ 23 Feb 2026 3:30 am

పరీక్షా కాలం

మన తెలంగాణ/హైదరాబాద్: విద్యార్థులకు పరీక్షల కాలం మొదలైంది. వి ద్యార్థులు తమలోని సత్తా చాటేలా సర్వసన్నద్దమయ్యేందుకు ఇది అత్యంత కీల క సమయం. ఓ వైపు వార్షిక పరీక్షలు సమీపిస్తుండగా, మరోవైపు ప్రవేశ పరీక్ష ల తేదీలూ దగ్గరపడుతుండటం విద్యార్థులకు సవాల్‌గా మారుతుంది. ఈ రెం డింటినీ సమతుల్యం చేసుకునేలా విద్యార్థులు తమను తాము సమాయత్తం చేసుకోవడంతో పాటు పక్కా ప్రణాళికలతో సన్నద్ధం కావడం అత్యంత అవసరమని నిపుణులు సూచిస్తున్నారు. మార్కులే ప్రామాణికంగా ఇప్పటికే విద్యార్థులపై ఒత్తిడి మొదలైంది. పది, ఇంటర్ విద్యార్థులు పరీక్షలకు సిద్ధమవుతున్నారు. అధికారులు, పరీక్షలకు విద్యార్థులను సి ద్ధం చేసే దిశగా ప్ర త్యేక తరగతులు ని ర్వహిస్తున్నారు. ఇప్పటికే ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు ముగియ గా, ఈ నెల 25 వరకు వార్షిక పరీక్షలు జరగనున్నాయి. వచ్చే నెల 14 నుంచి పదో తరగతి పరీక్షలు జరుగనున్నాయి. ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణకు ఉన్నతాధికారులు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు. 9.91 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యే ఇంటర్మీడియట్ పరీక్షల్లో ఎలాంటి అవకతవకలకు తావు లేకుండా పకడ్బంధీ గా పరీక్షలు నిర్వహించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు. లక్షలా ది మంది విద్యార్థుల భవిష్యత్తుతో ముడిపడి ఉన్న ఇంటర్,టెన్త్ పరీక్షలను సజావుగా నిర్వహించేందుకు విద్యాశాఖ పకడ్బంధీ చర్యలు తీసుకుంటోంది. ఇంటర్మీడియేట్ ద్వితీ య సంవత్సరం చదివే సైన్స్ గ్రూప్‌లకు చెందిన విద్యార్థులు వార్షిక పరీక్షలతో పాటు జెఇఇ మెయిన్, అడ్వాన్స్‌డ్, నీట్‌తో పాటు ఎప్‌సెట్, ప్రైవేట్ ఇంజనీరింగ్ పోటీ పరీక్షలకు హాజరవుతుంటారు. ఈ విద్యార్థులు ఒక వైపు అకడమిక్ చదువులు కొనసాగిస్తూనే మరో వైపు కాంపిటేటివ్ ఎగ్జామ్స్‌కు సిద్ధం కావాల్సి ఉంటుంది. ఇప్పటికే తొలి జెఇఇ మెయిన్ పూర్తి కాగా, ఏప్రిల్‌లో 1 నుంచి 9 వరకు రెండో విడత జెఇఇ మెయిన్ జరగనుంది. బైపిసి విద్యార్థులు నీట్‌తో పాటు ఎప్‌సెట్‌కు సన్నద్ధమవుతుంటారు. మే 3వ తేదీన నీట్ పరీక్ష జరగనుంది. అయితే వార్షిక పరీక్షలకు సన్నద్దమవుతునే పోటీ పరీక్షలకు సిద్ధం కావాల్సి ఉంటుంది. ఇందుకోసం పక్కా ప్రణాళికతో రెండింటీని సమతుల్యం చేసుకుంటూ సిద్ధం కావాలని నిపుణులు చెబుతున్నారు. ఉన్నత విద్యకు సంబంధించి వివిధ కోర్సుల్లో ప్రవేశాల కోసం మే, జూన్ నెలల్లో పలు పరీక్షలు జరగనున్నాయి. మే 4 నుంచి 11 వరకు ఎప్‌సెట్ పరీక్షలు జరుగనున్నాయి. మే 4,5 తేదీలలో అగ్రికల్చర్, ఫార్మా పరీక్షలు, మే 9,10,11 తేదీలలో ఇంజనీరింగ్ పరీక్షలు జరుగనున్నాయి. అదేవిధంగా మే 15న ఇసెట్, మే 18న లాసెట్, పిజిఎల్‌సెట్, మే 28,31 తేదీలలో పిజిఇసెట్, మే 12న ఎడ్‌సెట్, మే 13, 14 తేదీలలో ఐసెట్, మే 31 నుంచి జూన్ 3 వరకు పిఇసెట్ పరీక్షలు జరుగనున్నాయి. ఒత్తిడిని అధిగమించాలి.. పరీక్షలంటే విద్యార్థుల్లో కొంత టెన్షన్, బెరుకు ఉండటం సహజం. వాటిని ఎదుర్కొని ప్రశాంతంగా పరీక్షలు రాస్తే అనుకున్న లక్ష్యం నెరవేరినట్టే. జ్ఞాపక శక్తి తగ్గడానికి ప్రధాన కారణం ఒత్తిడి. ఏ పని చేసినా ఆందోళనతో చేయడం.. హడావుడిగా మాట్లాడటంతో డిప్రెషన్ అధికమవుతుంది. అది మనసుపై తీవ్ర ప్రభావం చూపుతుంది. హోంవర్క్, పరీక్షల మార్కులపై ఒత్తిడి తెస్తే చాలా ప్రమాదం. ఒత్తిడితో బాధపడే వారు మతిమరుపునకు గురయ్యే అవకాశం ఉంది. సరిపడా నిద్ర, మంచి ఆహారం, ప్రశాంత వాతావరణం ఉండేలా చూసుకోవాలి. అనవసర విషయాలు పట్టించుకోకుండా లక్ష్యం వైపు అడుగులు వేయాలి. - నిద్ర ఎంతో ఉపశమనం పరీక్షలు దగ్గరపడుతున్న కొద్దీ విద్యార్థులు కేవలం చదువుపైనే దృష్టి పెట్టి మంచి ఉత్తీర్ణత సాధించాలని అహర్నిశలు కృషి చేస్తుంటారు. చాలా మంది ఆరోగ్యంపై శ్రద్ద తీసుకోరు. దీంతో పలు రకాల ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు. అలసిన శరీరానానికి నిద్ర ఎంతో ఉపశమనం ఇస్తుందని, ప్రతి రోజూ ఎనిమిది గంటల పాటు నిద్ర ఉండేలా చూసుకోవాలని సూచిస్తున్నారు. పోషకాహారం కీలకం.. పోషకాహారం తీసుకోవడం అత్యవసరం. వ్యాధి నిరోధక శక్తిని పెంచుకోవడం కోసం సూక్ష్మ పోషకాలు ఉన్న ఆహార పదార్థాలు తీసుకోవాలి. పరీక్షల సమయంలో సరైన ఆహారం తీసుకోక పోతే అనేక అనర్థాలు కలుగుతాయి. చదివింది గుర్తుండాలన్నా ఆరోగ్యంగా ఉండాలి. - 

మన తెలంగాణ 23 Feb 2026 3:00 am

సోమవారం రాశి ఫలాలు (23-02-2026)

మేషం ప్రయాణాలలో ఆకస్మిక మార్పులు చేస్తారు. ఆరోగ్యసమస్యలు భాదిస్తాయి. బంధు మిత్రులతో మాట పట్టింపులుంటాయి. ఇతరులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. పుణ్య క్షేత్ర దర్శనం చేసుకుంటారు. వ్యాపారమున ఒత్తిడి పెరుగుతుంది. ఉద్యోగులకు స్థానచలనాలు తప్పవు. వృషభం చిన్ననాటి మిత్రులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. స్ధిరాస్తి వ్యవహారాలలో నూతన ఒప్పందాలు కలసి వస్తాయి. జీవిత భాగస్వామితో శుభకార్యాలలో పాల్గొంటారు. నూతన వ్యాపారాలు ప్రారంభించిన లాభాలు అందుకుంటారు. ఉద్యోగులకు ప్రోత్సాహకాలు అందుతాయి. మిధునం ఆస్తి వివాదాలు తొలగి ఊరట చెందుతారు. వాహన వ్యాపారస్తులకు లాభాలు అందుకుంటారు. కీలక సమయంలో సన్నిహితుల సాయం అందుతుంది. కుటుంబ వాతావరణం ఆనందంగా ఉంటుంది. ఉద్యోగులకు హోదాలు పెరుగుతాయి. ఆకస్మిక ధనలబ్ధి కలుగుతుంది. కర్కాటకం వృత్తి వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. చేపట్టిన వ్యవహారాలు ముందుకు సాగక నిరాశ కలిగిస్తాయి. కుటుంబ సభ్యుల ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి. ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. ఇంటా బయట జాగ్రత్తగా వ్యవహరించాలి. ఉద్యోగాలు సామాన్యంగా సాగుతాయి. సింహం బంధువులతో వివాదాలు కలుగుతాయి. ఆరోగ్యం విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు. వృత్తి వ్యాపారాలు గందరగోళ పరిస్థితులు ఉంటాయి. నూతన ఋణాలు చేస్తారు. దూర ప్రయాణం సూచనలు ఉన్నవి. ఉద్యోగమున అదనపు బాధ్యతలు విశ్రాంతి లేకుండా చేస్తాయి. కన్య చేపట్టిన పనులు అప్రయత్నంగా పూర్తవుతాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఉద్యోగ యత్నాలు విజయం వరిస్తుంది. నూతన పరిచయాలు పెరుగుతాయి. స్నేహితుల నుండి ధనలాభం కలుగుతుంది. వృత్తి వ్యాపారాలలో లాభాలు పొందుతారు. తుల దూర ప్రయాణాల వలన శారీరక శ్రమ కలుగుతుంది. బంధు మిత్రుల నుండి ఒత్తిడి పెరుగుతుంది. కుటుంబ పెద్దల సహకారంతో కొన్ని పనులు పూర్తవుతాయి. వ్యాపారాలు లాభాల బాట పట్టడం కష్టంగా మారుతుంది. వృత్తి ఉద్యోగాలలో శ్రమ అధిక ఫలితం తక్కువగా ఉంటుంది. వృశ్చికం నూతన వాహనాలు కొనుగోలు చేస్తారు. భూ సంబంధిత క్రయ విక్రయాలలో ఆశించిన లాభాలను పొందుతారు. ఇంటా బయట ఆదరణ పెరుగుతుంది. అన్ని రంగాల వారికి ఆదాయం బాగుంటుంది. వ్యాపారాలకు పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. ధనస్సు ఉద్యోగుల విషయంలో అధికారుల నుండి ఊహించని మాటలు వినవలసి వస్తుంది. ప్రయాణాలలో మార్గ అవరోధాలు కలుగుతాయి. సోదరులతో వివాదాలు పెరుగుతాయి. వ్యాపారాలు నిరాశ కలిగిస్తాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఆర్థిక వ్యవహారాలు నిరాశ కలిగిస్తాయి. మకరం వ్యాపారాలలో నూతన లాభాలు అందుకుంటారు. చేపట్టిన పనులలో అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. ఉద్యోగ విషయమై అనుకూల మార్పులు చోటుచేసుకుంటాయి. దేవాలయ దర్శనం చేసుకుంటారు. కుంభం కీలక వ్యవహారాలలో అంచనాలు నిజమవుతాయి. సన్నిహితుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. ఆకస్మిక ధన లాభం పొందుతారు. భూ సంబంధిత వివాదాల నుంచి బయటపడతారు. వృత్తి వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగస్తులకు తగిన గుర్తింపు లభిస్తుంది. మీనం కీలక వ్యవహారాలు నిదానంగా పూర్తవుతాయి. చెయ్యని పనికి సన్నిహితుల నుండి నిందలు ఎదుర్కొంటారు. ప్రయాణాలు అకస్మాత్తుగా వాయిదా పడతాయి. వృధా ఖర్చులు చేస్తారు. నూతన వ్యాపారాలు మందగిస్తాయి. వృత్తి ఉద్యోగాలలో చికాకులు పెరుగుతాయి.

మన తెలంగాణ 23 Feb 2026 12:20 am

మాస్కో ఎయిర్‌పోర్టుల మూసివేత

ఉక్రెయిన్ డ్రోన్ దాడులు ఇతర భద్రతా కారణాలతో మాస్కోలో సోమవారం నాలుగు అంతర్జాతీయ విమానాశ్రాయాలను మూసివేశారు. మూసివేతకు అధికారికంగా ఎటువంటి ప్రకటన వెలువడలేదు. రాజధాని మాస్కో పరిధిలోకి వచ్చే డోమోడెడోవో, వినుకోవో, జుకోవ్‌స్కీ, షెరెమిటైవో ఎయిర్‌పోర్టులలో పూర్తి స్థాయి వైమానిక ప్రయాణ ఆంక్షలు విధించారు. ఈ మేరకు రష్యా పౌర విమానాయాన సంస్థ రోసవియాట్సియా తెలిపింది. గంట వ్యవధిలోనే రష్యా వాయుసేన బలగాలు ఆదివారం మధ్యాహ్నానికి 11 ఉక్రెయిన్ డ్రోన్లను వేర్వేరు ప్రాంతాలలో నేలకూల్చాయి. కొన్ని శత్రు డ్రోన్లు మాస్కో గగనతలం వైపు దూసుకువస్తున్నట్లు తెలియడంతోనే భద్రతా కారణాలతో విమానాశ్రాయాలలో రాకపోకలను తదుపరి ప్రకటన వెలువడే వరకూ నిలిపివేసినట్లు వెల్లడైంది.

మన తెలంగాణ 22 Feb 2026 10:29 pm

మెడికో విద్యార్థిని బలవన్మరణం

మెడికో విద్యార్థినీ బలవన్మరణానికి పాల్పడిన సంఘటన సిద్దిపేట అర్బన్ మండలం మిట్టపల్లి గ్రామ శివారులోని సురభి వైద్య కళాశాలలో చోటు చేసుకుంది. సిద్దిపేట త్రీ టౌన్ సిఐ టి.లక్ష్మీబాబు తెలిపిన వివరాల ప్రకారం... పెద్దపల్లి జిల్లా సుల్తాన్‌బాద్‌కు చెందిన ఈద శ్రీజ (20)కు తల్లిదండ్రులు లేకపోవడంతో మేనమామలే ఉన్నత చదువులు చదివించడానికి 2024లో ఎంసెట్ ఎంట్రెన్స్ ద్వారా సురభి వైద్య కళాశాలలో ఫిజియోథెరపీలో ప్రవేశం పొందింది. సురభి వైద్య కళాశాలలో ఫిజియోథెరపీ మొదటి సంవత్సరం చదువుతున్న శ్రీజ గత మూడు రోజుల క్రితం పెద్దపల్లికి చెందిన శ్రీధర్ అనే వ్యక్తి మేనమామకు ఫోన్ చేసి మీ కోడలు, నేను ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమై ప్రేమించుకున్నామని, కానీ ఆమె వేరే ఎవరితో మాట్లాడుతుందని చెప్పినట్లు తెలిపారు. ఆదివారం శ్రీజ సురభి మెడికల్ కళాశాల బాలికల హాస్టల్లో గల రూమ్‌లో సీలింగ్ ఫ్యాన్ కు ఉరేసుకొని చనిపోయిందని సురభి యాజమాన్యం సమాచారం అందించినట్లు తెలిపారు. కోడలు శ్రీజ మృతి పట్ల పెద్దపల్లికి చెందిన శ్రీధర్‌పై అనుమానం ఉన్నట్లు శ్రీజ మేనమామ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

మన తెలంగాణ 22 Feb 2026 10:20 pm

ఇంగ్లండ్ ఘన విజయం

టి20 ప్రపంచకప్ సూపర్8 సమరంలో ఇంగ్లండ్ శుభారంభం చేసింది. ఆదివారం పల్లెకెలె వేదికగా జరిగిన గ్రూప్2 మ్యాచ్‌లో 51 పరుగుల తేడాతో ఆతిథ్య శ్రీలంకను చిత్తు చేసింది. బౌలర్లు ఆధిపత్యం చెలాయించిన ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ స్వల్ప లక్ష్యాన్ని సయితం కాపాడుకుని చిరస్మరణీయ విజయాన్ని సొంతం చేసుకుంది. ముందుగా బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 146 పరుగులు చేసింది. తర్వాత లక్షఛేదనకు దిగిన శ్రీలంక 16.4 ఓవర్లలో కేవలం 95 పరుగులకే కుప్పకూలి ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. ఇంగ్లండ్ బౌలర్లు ఆరంభం నుంచే అద్భుత బౌలింగ్‌తో చెలరేగి పోయారు. ఓపెనర్లు పాథుమ్ నిసాంకా (9), కామిల్ మిశ్రా (6)లను జోఫ్రా ఆర్చర్ ఔట్ చేశాడు. వన్‌డౌన్‌లో వచ్చిన కుసాల్ మెండిస్ (4), పవర్ రత్నాయకే (0), దునిత్ వెల్లలాగే (10)లు కూడా విఫలమయ్యారు. ఈ మూడు వికెట్లను కూడా విల్ జాక్స్ పడగొట్టాడు. కమిందు మెండిస్ (13) కూడా జట్టును ఆదుకోలేక పోయాడు. కెప్టెన్ శనక 30 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. లంక టీమ్‌లో ఇద్దరు మాత్రమే రెండంకెల స్కోరును అందుకున్నారు. ఇంగ్లీష్ బౌలర్లలో విల్ జాక్స్ మూడు, ఆర్చర్, డాసన్, ఆదిల్ రషీద్‌లు రెండేసి వికెట్లను పడగొట్టారు. అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్‌ను ఓపెనర్ ఫిలిప్ సాల్ట్ ఆదుకున్నాడు. లంక బౌలర్లను దీటుగా ఎదుర్కొన్న సాల్ట్ 40 బంతుల్లోనే 6 ఫోర్లు, రెండు సిక్సర్లతో 62 పరుగులు చేశాడు. మిగతా వారిలో విల్ జాక్స్ (21), కెప్టెన్ హ్యారి బ్రూక్ (14), సామ్ కరన్ (11), ఓవర్టన్ (10)లు మాత్రమే డబుల్ డిజిట్ స్కోరును నమోదు చేశారు. లంక బౌలర్లలో వెల్లలాగే మూడు, దిల్షాన్, తీక్షణ రెండేసి వికెట్లను తీశారు.

మన తెలంగాణ 22 Feb 2026 10:16 pm

ఛాంపియన్ భారత్

మహిళల ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ టి20 టోర్నమెంట్‌లో భారత్ విజేతగా నిలిచింది. ఆదివారం బ్యాంకాక్‌లో జరిగిన ఫైనల్లో ఇండియాఎ టీమ్ 46 పరుగుల తేడాతో బంగ్లాదేశ్‌ఎ టీమ్‌ను చిత్తు చేసింది. ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 134 పరుగులు సాధించింది. ఒక దశలో 44 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో చిక్కుకున్న టీమండియాను తేజాల్ హసబ్‌నీస్ ఆదుకుంది. బంగ్లా బౌలర్లను దీటుగా ఎదుర్కొన్న తేజాల్ 34 బంతుల్లో 3 ఫోర్లు, రెండు సిక్సర్లతో 51 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా నిలిచింది. మిగతా వారిలో ఓపెనర్ వృందా దినేశ్ (19), కెప్టెన్ రాధా యాదవ్ (36) మాత్రమే రెండంకెల స్కోరును అందుకున్నారు. ప్రత్యర్థి జట్టు బౌలర్లలో కెప్టెన్ ఫాతిమా ఖాతున్ 4 వికెట్లను పడగొట్టింది. తర్వాత లక్షఛేదనకు దిగిన బంగ్లాదేశ్ టీమ్ 19.1 ఓవర్లలో 88 పరుగులకే కుప్పకూలింది. భారత బౌలర్లు అద్భుత బౌలింగ్‌తో స్వల్ప లక్ష్యాన్ని సయితం నిలబెట్టుకుని భారత్‌కు ట్రోఫీ సాధించి పెట్టారు. ప్రేమ రావత్ 4 ఓవర్లలో 12 పరుగులు మాత్రమే ఇచ్చి మూడు వికెట్లను తీసింది. సోనియా, తనుజాకు రెండేసి వికెట్లు దక్కాయి. బంగ్లా బ్యాటర్లలో షమీమా సుల్తానా (20), సమ్రీన్ సుల్తానా (18), కెప్టెన్ ఫాతిమా (14), సాదియా అక్తర్ (10) మాత్రమే కాస్త రాణించారు. ఇతర బ్యాటర్లు విఫలం కావడంతో బంగ్లాదేశ్‌కు ఓటమి తప్పలేదు.

మన తెలంగాణ 22 Feb 2026 10:12 pm

చైర్మన్, వైస్ చైర్మన్ కౌన్సిలర్ లను సన్మానించిన నాయకులు…

చైర్మన్, వైస్ చైర్మన్ కౌన్సిలర్ లను సన్మానించిన నాయకులు… భీమ్‌గల్‌ రూరల్,ఆంధ్రప్రభ: ఇటీవల

ప్రభ న్యూస్ 22 Feb 2026 10:10 pm

సాంకేతిక లోపంతో కూలిన తేజాస్ జెట్

భారత వైమానిక దళానికి చెందిన మరో తేజాస్ లైట్ కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ (ఎల్ సిఏ) కుప్పకూలింది. సాంకేతిక పరమైన లోపం వల్లే విమానం ప్రమాదం పాలైందని భావిస్తున్నారు. విమానం కుప్పకూలడానికి గల కారణాలపై దర్యాప్తు మొదలైంది. సాంకేతిక పరమైన తనిఖీలు ప్రారంభమయ్యాయి. ఈ ప్రమాదంలో పైలెట్ మాత్రం సురక్షితంగా ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ నెల ప్రారంభంలో ఒక కీలకమైన వైమానిక స్థావరంలోని ఆపరేషన్ ఏరియాలో పైలెట్ శిక్షణ కార్యక్రమం తర్వాత ల్యాండ్ అవుతుండగా, ప్రమాదం సంభవించింది. సాంకేతిక లోపం, బహుశా ఆన్ బోర్డ్ వ్యవస్థలో వైఫల్యం కారణంగానే ప్రమాదం జరిగి ఉంటుందని ప్రాథమిక అంచనా. భారత వైమానిక దళంలో తేజాస్ విమానాలు చేరిన తర్వాత కుప్పకూలిన మూడో జెట్ ఇది. విమానం తీవ్రంగా ఎయిర్ ఫ్రేమ్ దెబ్బతింది. అందువల్ల తేజాస్ జెట్ లను తాత్కాలికంగా ఉపసంహరించే అవకాశం ఉంది.

మన తెలంగాణ 22 Feb 2026 10:09 pm

వేడుకగా గోదావరి హారతి..

వేడుకగా గోదావరి హారతి.. బాసర, ఆంధ్రప్రభ: బాసర పుణ్యక్షేత్రం పవిత్రమైన గోదావరి నది

ప్రభ న్యూస్ 22 Feb 2026 10:07 pm