స్వామివారి దయతోనే నాకు క్లీన్చిట్: కవిత
తెలంగాణ ప్రజల కోసం రాజకీయ పార్టీని ఏర్పాటు చేస్తున్నట్లు కల్వకుంట్ల కవిత తెలిపారు. శుక్రవారం ఉదయం తిరుమ ల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్న తెలంగాణ జాగృతి అధ్యక్షురా లు కల్వకుంట్ల కవిత ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడారు. అంతకుముందు గురువారం రాత్రి తిరుమల కు చేరుకున్న ఆమె శుక్రవారం ఉదయం తన భర్త అనిల్ తో కలిసి స్వామివారిని దర్శించుకున్నారు. కవిత మాట్లాడుతూ సత్యం, న్యాయం , ధర్మం మావైపు ఉందని నేను చెప్తూ వచ్చాను.. స్వామి వారి దయతో కంప్లీట్ గా క్లీన్ చిట్ వచ్చింది.. అందుకే కాలినడకన వచ్చి స్వామివారికి మొక్కు చెల్లించుకున్నాను. తెలంగాణ ప్రజల పక్షాన తెలంగాణ ఇంటి పార్టీగా పని చేయడానికి రానున్న రోజుల్లో రాజకీయ పార్టీ ఏర్పాటు చేయబోతున్నాం.. ఆ పార్టీకి స్వామి వారి ఆశీస్సులు, దయ ఉండాలని కోరుకున్నాను. తెలంగాణ, ఆంధ్రా ప్రాంతాలుగా విడిపోయినా ప్రజలుగా కలిసి ఉండాలని, బాగుండాలని కోరుకున్న.. తెలంగాణ, ఆంధ్రా రాష్ట్రాలు, ప్రజలు బాగుండాలని స్వామి వారిని కోరుకున్నాను. అని వెల్లడించారు.
తెలుగు రాష్ట్రాల్లో పడిపోయిన కోడిగుడ్ల ధరలు
కోడిగుడ్డు ధరలు ఒక్కసారిగా పడిపోవడంతో తెలుగు రాష్ట్రాల్లో పౌల్ట్రీ పరిశ్రమ కుదేలవుతోంది. మొన్నటిదాకా పెరిగిన ధరలు ఇప్పుడు హాఫ్ రేటుకు పడిపోతుండటంతో పౌల్ట్రీ యజమానులు ఆందోళన అంతా ఇంతా కాదు. అమెరికా-ఇజ్రాయెల్ వర్సెస్ ఇరాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు పౌల్ట్రీ రంగంపై తీవ్ర ప్రభావాన్ని కబనరుస్తున్నాయి. ఇరు దేశాల మధ్య కొనసాగుతున్న యుద్ధం కారణంగా అంతర్జాతీయ రవాణా వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. ప్రధానం గా మిడిల్ ఈస్ట్ (మధ్య ప్రాచ్యం) దేశాలకు జరిగే ఎగుమతులు పూర్తిగా నిలిచిపోవడంతో దేశీయంగా కోడిగుడ్ల నిల్వలు భారీగా పేరుకు పోయాయి. దీని ప్రభావంతో గుడ్ల ధరలు దారుణంగా పడిపోయి పౌల్ట్రీ రైతులు తీవ్ర నష్టాల బారిన పడుతున్నారు. ఈ సంక్షోభం కారణంగా పౌల్ట్రీ రంగానికి రోజుకు దాదాపు రూ. 5 కోట్ల మేర నష్టం వాటిల్లుతున్నట్లు మార్కెట్ వర్గాల అంచనాగా ఉంది. సాధారణంగా ఎగుమతులు సాఫీగా సాగే సమయంలో గుడ్డు ధర ఆశాజనకంగానే ఉంటుంది. ప్రస్తుతం నేషనల్ ఎగ్ కోఆర్డినేషన్ కమిటీ ఒక్కో గుడ్డు ధరను రూ. 4.30గా నిర్ణయించినప్పటి కీ, క్షేత్రస్థాయిలో పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. డిమాండ్ లేకపోవడంతో స్థానిక మార్కెట్లలో ఒక్కో గుడ్డు కేవలం రూ. 3.50 మాత్రమే పలుకు తోంది. కొన్ని ప్రాంతాల్లో ధర ఇంతకంటే తక్కువగా ఉండటంతో ఉత్పత్తి వ్యయం కూడా రాక పౌల్ట్రీ రైతులు లబోదిబోమంటున్నారు. యుద్ధ మేఘా లు త్వరగా తొలగని పక్షంలో రానున్న రోజుల్లో ఎగుమతులు మరింతగా దెబ్బ తిని ధరలు ఇంకా పడిపోయే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరి స్తున్నారు. ఇప్పటికే వేసవి కాలం సమీపిస్తుండటం గుడ్ల వినియోగం కాస్త తగ్గే అవకాశం లేకపోలేదు. దీంతో దేశవ్యాప్తంగా ఉన్న పౌల్ట్రీ యజమాను ల్లో ఆందోళన అంతకంతకు పెరుగుతోంది. దీనిపై ప్రభుత్వాలు స్పందించి ఎగుమతులకు ప్రత్యామ్నాయ మార్గాలు చూపాలని, తమను ఆదుకోవా లని పౌల్ట్రీ యజమానులు కోరుతున్నారు.
అమెరికా పేల్చిన ఇరాన్ నౌకలో ముగ్గురు ఆస్ట్రేలియన్లు
ప్రధాని అల్బనీస్మెల్బోర్న్: హిందూ మహా సముద్రంలో అమెరికా జలాంతర్గామి… ఇరాన్ నౌకను టార్పిడోతో పేల్చివేసిన విషయం తెలిసిందే. ఆ ఘటనలో 87 మంది నావికులు మృతిచెందగా, సుమారు 50 మంది వరకు గాయపడ్డారు. అయితే జలాంతర్గామిలో ముగ్గురు ఆస్ట్రేలియన్లు కూడా ఉన్నట్లు ఆ దేశ ప్రధాని ఆంథోనీ అల్బనీస్ తెలిపారు. కానీ తమ రక్షణ దళ సిబ్బంది ఆ దాడిలో పాల్గొనలేదని ఆయన అన్నారు. శ్రీలంక దక్షిణ తీరంలో ఇరాన్ నౌకను అమెరికా జలాంతర్గామి తన టార్పిడోతో […] The post అమెరికా పేల్చిన ఇరాన్ నౌకలో ముగ్గురు ఆస్ట్రేలియన్లు appeared first on Visalaandhra .
భారత్కు రష్యా చమురు… అమెరికా ఓకే
వాషింగ్టన్: రష్యా నుంచి చమురును దిగుమతి చేసుకునేందుకు భారత్కు అమెరికా అనుమతి ఇచ్చింది. ఈ మేరకు మినహాయింపును యూఎస్ ట్రెజరీ కార్యదర్శి స్కాబ్ బెసెంట్ ఎక్స్ వేదికగా ప్రకటించారు. భారతదేశ శుద్ధి కర్మాగారాలు రష్యా నుంచి చమురు కొనుగోలు చేసేందుకు 30 రోజుల మినహాయింపు ఇస్తున్నట్లు వెల్లడించారు. అంతర్జాతీయ మార్కెట్లో చమురు ప్రవాహం ఆగకుండా అమెరికా ట్రెజరీ విభాగం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఏప్రిల్ 4 వరకు ఈ మినహాయింపు అమలులో ఉండనుంది. రష్యా నుంచి […] The post భారత్కు రష్యా చమురు… అమెరికా ఓకే appeared first on Visalaandhra .
నేపాల్లో చారిత్రక గెలుపు దిశగా ఆరఎస్పీ
ఖాట్మండు: నేపాల్లో రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ (ఆరఎస్పీ) చరిత్ర సష్టించబోతోంది. చారిత్రక గెలుపు దిశగా దూసుకెళుతోంది. 94 నియోజక వర్గాల్లో ఆరఎస్పీ ఆధిక్యత సాధించింది. నేపాలీ కాంగ్రెస్, సీపీఎన్యూఎంఎల్ను వెనకు నెట్టి సింగిల్ మెజారిటీ పార్టీగా ఆవిర్భించబోతోంది. మధ్యాహ్నం వరకు నేపాలీ కాంగ్రెస్ ఒక చోట గెలిచింది. మరో 10 స్థానాల్లో ముందంజలో ఉన్నది. ఏడు చోట్ల సీపీఎన్ యూఎంఎల్ ఆధిక్యంలో ఉన్నది. ఇటీవల వరకు ఖాట్మండు మేయర్గా ఉన్న బాలేంద్ర షా ఝాపా5 నియోజకవర్గంలో ముందంజలో […] The post నేపాల్లో చారిత్రక గెలుపు దిశగా ఆరఎస్పీ appeared first on Visalaandhra .
యుద్ధం వేళ పాక్కు ఇంధన కష్టాలు
ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్, విద్యార్థులకు ఆన్లైన్ తరగతులు ఇస్లామాబాద్: అమెరికా`ఇజ్రాయిల్ సంయుక్తంగా ఇరాన్పై యుద్ధం చేస్తున్న వేళ హర్మూజ్ జల సంధి మూతబడిన క్రమంలో పాకిస్థాన్ చిక్కుల్లో పడింది. ఆ దేశానికి చమురు దిగుమతులు నిలిచిపోయే ప్రమాదం ఏర్పడింది. ఇప్పటికే ఆర్థిక మాంద్యాన్ని ఎదుర్కొంటున్న పాక్… ఇప్ప్పుడు ఇంధన సంక్షోభాన్ని ఎదుర్కొనాల్సిన పరిస్థితులు నెలకొనడంతో బెంబేలెత్తిపోయింది. చమురు వినియోగాన్ని తగ్గించే ప్రయత్నాలు పడింది. దీంతో కొవిడ్ సమయంలో చేపట్టి చర్యలు, విధించిన ఆంక్షలను అమల్లోకి తెచ్చింది. […] The post యుద్ధం వేళ పాక్కు ఇంధన కష్టాలు appeared first on Visalaandhra .
మూసీ మురికిలో బతకాలని ఎవరు అనుకోరు: సిఎం రేవంత్ రెడ్డి
మూసీ మురికిలో బతకాలని ఎవరు అనుకోరని, గొప్ప సుందరమైన నగరం హైదరాబాద్ అని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. శుక్రవారం రంగారెడ్డి జిల్లా కొత్వాల్గూడలో ఎకో పార్కును సిఎం రేవంత్రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా సిఎం మాట్లాడుతూ సినిమా షూటింగ్ ల కోసం విదేశాలకు పోతున్నారని, హైదరాబాద్ కంటే సుందరమైన నగరం దేశం లోనే లేదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. మంచి ప్రభుత్వం ఉంటే ప్రపంచ స్థాయి నగరంగా అభివృద్ధి చేసుకోవచ్చని, చంద్రబాబు, వైఎస్ రాజశేఖర్రెడ్డి సమయం లో నగరానికి కృష్ణా, గోదావరి నీళ్లు నగరానికి తీసుకువచ్చారని వెల్లడించారు. నాటి నిజాం నవాబు ఇంజనీర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య తో వరదల నివారణకు మూసి పైన నిర్మాణాలు చేపట్టారని, వికారాబాద్ లో నిజాం నవాబు మెడిసిన్ ప్లాంట్ లు నాటారని గుర్తు చేశారు. ఉస్మానియా హాస్పిటల్, గోల్కొండ, అసెంబ్లీ లాంటి చారిత్రాత్మక కట్టడాలు హైదరాబాద్ లో ఉన్నాయని, కానీ హైదరాబాద్ ఆక్రమణలు ,చెత్త తో నిండిపోయిందన్నారు. గొప్ప సుందరమైన నగరం హైదరాబాద్ అని, నగరాన్ని మంచి గా చేస్తానంటే వాళ్ళు ఒప్పుకోవడం లేదని, తాము చేయలేదు నువ్వు చేయొద్దని అంటున్నారని విమర్శించారు. వాళ్లకు ఫార్మ్ హౌస్ వచ్చాయని ఎద్దేవా చేశారు. నగరాన్ని మంచిగా చేసుకోవడానికి మన ప్రజా ప్రతినిధులను విదేశాలకు పంపామని, విమానాశ్రయం కట్టే సమయంలో కొంత వ్యతిరేకత వచ్చినా కానీ ఇప్పుడు పెద్ద ఆస్తి గా మారిందన్నారు. శంషాబాద్ బుల్లెట్ ట్రైన్ హబ్ గా మారబోతుందన్నారు. బెంగళూరు,అమరావతి,చెన్నై కి ఇక్కడి నుంచే బుల్లెట్ ట్రైన్ సౌకర్యం రాబోతుందని, కొత్త ప్రాజెక్ట్ లు వచ్చినప్పుడు కొందరికి ఇబ్బంది ఉంటుందని, కానీ వాళ్ళను అనాథలను చేయం అని స్పష్టం చేశారు. భూమి,ఇల్లు కోల్పోతున్న వారిని ఆదుకుంటామని, నిర్వాసితులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తామన్నారు. ప్రపంచం లోనే గొప్ప నగరం గా తీర్చి దిద్దుతామని, ట్రంప్,ఎలాన్ మాస్క్ లాంటి వాళ్ల సంస్థలు ఇక్కడికి రాబోతున్నాయని సీఎం వివరించారు. ప్రపంచం తో పోటీపడేలా నగరాన్ని అభివృద్ధి చేస్తామని, గొప్పగా అభివృద్ధి చేస్తుంటే కొందరు అడ్డుపడుతున్నారని ఆరోపించారు. అక్క చాలా కాలం మంత్రి గా పనిచేసినా ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుంటే వాళ్ళ ను వీళ్లను తీసుకువచ్చి విమర్శిస్తున్నారని అన్నారు. అక్క కుటుంబానికి 40 సంవత్సరాలు అండగా ఉన్న ప్రాంతం అభివృద్ధి జరుగుతుంటే అడ్డుకుంటున్నారని, ఏం చేసినా కేటిఆర్ అడ్డు పడుతున్నాడన్నారు . హైదరాబాద్ లో మూసీ రివర్ ప్రంట్ ఏర్పాటు చేస్తామని, మూసీ పక్కన నైట్ ఎకనామీని ఏర్పాటు చేసి ఉపాధి కల్పిస్తామని సీఎం స్పష్టం చేశారు. ఆయా నియోజకవర్గంలో నే ప్రభుత్వ స్థలాలను చేసి ఇందిరమ్మ ఇళ్లు నిర్మిస్తామన్నారు. పేదలకు రేషన్ కార్డులు మంజూరు చేశామని, సన్న బియ్యం ఇస్తున్నామన్నారు. ఇందిరమ్మ చీరల్లో ఆడ బిడ్డలు పాలపిట్టల్లా మెరిసిపోతున్నారని, గతం లో ఇచ్చిన బతుకమ్మ చీరలను పిట్టలు కొట్టడానికి వాడారని విమర్శించారు. ఈ సారి ఇందిరమ్మ చీరలను మరో రంగులో ఇస్తామని, 99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోవాలని సీఎం పిలుపునిచ్చారు.
‘భోగి’ నుండి శర్వా స్పెషల్ పోస్టర్
హైదరాబాద్: ఇటీవల సంక్రాంతికి విడుదలైన ‘నారీ నారీ నడుమ మురారి’తో క్లాస్ హిట్ అందుకున్న శర్వానంద్… ఇప్పుడు రూట్ మార్చి పూర్తి స్థాయి మాస్ రోల్లో కనిపించబోతున్నారు. సంపత్ నంది దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘భోగి’ చిత్రంలో హీరోగా శర్వానంద్, హీరోయిన్లుగా అనుపమ పరమేశ్వరన్, డింపుల్ హయతి నటిస్తున్నారు. ‘ధమాకా’ ఫేమ్ భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తుండటంతో పాటలపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన శర్వానంద్ లుక్ చూస్తుంటే, బాక్సాఫీస్ వద్ద ఈసారి మాస్ జాతర ఖాయమనిపిస్తోంది. […] The post ‘భోగి’ నుండి శర్వా స్పెషల్ పోస్టర్ appeared first on Visalaandhra .
జాన్వీకి ‘పెద్ది’ టీమ్ పుట్టినరోజు కానుక
హైదరాబాద్: రామ్ చరణ్ హీరోగా ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు సానా దర్శక త్వంలో రూపుదిద్దుకుంటున్న భారీ చిత్రం ‘పెద్ది’. ఈ సినిమాలో కథానాయికగా నటిస్తున్న బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ శుక్రవారం 29వ పుట్టినరోజు జరుపుకుంటు న్నారు. ఈ ప్రత్యేక సందర్భాన్ని పురస్కరించుకుని చిత్ర బృందం ఆమెకు వినూత్నంగా శుభాకాంక్షలు తెలుపుతూ ఒక స్పెషల్ వీడియోను విడుదల చేసింది. ఈ చిత్రంలో జాన్వీ ‘అచ్చియమ్మ’ అనే పల్లెటూరి యువతి పాత్ర పోషిస్తోంది. ఇందులో దర్శకుడు బుచ్చిబాబు తనదైన […] The post జాన్వీకి ‘పెద్ది’ టీమ్ పుట్టినరోజు కానుక appeared first on Visalaandhra .
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు బీటెక్ విద్యార్థుల మృతి
హనుమకొండ...కరీంనగర్ ప్రధాన రహదారిలో హసన్ పర్తి పెద్ద చెరువు కట్ట మూల మలుపులోని పెట్రోల్ బంక్ సమీపాన ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ దుర్ఘటనలో బీటెక్ చదువుతున్న ఇద్దరు విద్యార్ధులు అక్కడికక్కడే మృతి చెందారు. ఎస్ఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో త్రిబుల్ ఈ థర్డ్ ఇయర్ చదువుతున్న షేక్ జునాయిడ్ అక్రమ్( 21), ఆకుతోట సుప్రతిక (20)లు గా గుర్తించారు. శుక్రవారం కళాశాలలో పరీక్షలు రాసిన వీరిద్దరు అనంతరం మోటార్ వెహికల్ పై కళాశాల నుండి హనుమకొండకు బయలుదేరారు. దారిలో చెరువు కట్ట సమీపాన పెట్రోల్ బంకు సమీపంలో ఎలుకతుర్తి నుండి హనుమకొండ వైపు వేగంగా వస్తున్న లారీ వెనుక వైపు నుండి మోటార్ వెహికల్ ను ఢీకొట్టడంతో ఈ ప్రమాదం నెలకొంది. దీంతో విద్యార్థుల శరీరాలు గుర్తుపట్టలేనంతగా నుజ్జునుజుగా మారాయి.దీంతో పరిస్థితి హృదయవిదారకంగా మారింది.ఈ సంఘటనలో మృతి చెందిన అక్రమ్ ఉమ్మడి వరంగల్ జిల్లాలో మంగపేట మండలం రాజుపేట గ్రామం,మృతురాలు సుప్రతికది వరంగల్ పట్టణంలో ఎల్లమ్మ బజారుకూ చెందిన వారుగా స్థానికులు ద్వారా తెలిసింది.ఈ దుర్ఘ టనతో రెండు కుటుంబాలలో విషాదం నెలకొంది.ఈ రోడ్డు ప్రమాదంతో కిలోమీటర్ మేరకు వాహనాలు నిలిచిపోయాయి. సమాచార మేరకు హుటాహుటీన స్థానిక సీఐ వట్టే చేరాలు సిబ్బందితో ప్రమాద సంఘటన ప్రాంతానికి చేరుకొని మృతదేహాలను పోష్టుమార్టం నిమిత్తంఎంజిఎంకు తరలించారు. రహదారిలో నిలిచిపోయిన ట్రాఫిక్ ను క్లియర్ చేశారు.లారీ డ్రైవర్ పై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సిఐ తెలిపారు.
పెళ్లి పీటలెక్కబోతున్న బెల్లంకొండ శ్రీనివాస్?
హైదరాబాద్: మాస్, యాక్షన్ సినిమాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్, తన వ్యక్తిగత జీవితంలో ఒక ముఖ్యమైన అడుగు వేయబోతున్నారు. ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం ప్రకారం, మార్చి 8న ఆయన నిశ్చితార్థం జరగనుంది. గత కొన్నేళ్లుగా ఒక అమ్మాయితో ప్రేమలో ఉన్న శ్రీనివాస్, పెద్దల అంగీకారంతో ఇప్పుడు తన బంధాన్ని అధికారికం చేసుకోబోతు న్నారు. కాగా ఈ వేడుక కేవలం కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహి తుల సమక్షంలోనే చాలా ప్రైవేట్గా […] The post పెళ్లి పీటలెక్కబోతున్న బెల్లంకొండ శ్రీనివాస్? appeared first on Visalaandhra .
‘ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ’ రేసులో సంజూ న్యూదిల్లీ: టీ20 ప్రపంచకప్ 2026 ఇప్పుడు చివరి ఘట్టానికి చేరుకుంది. సెమీఫైనల్లో బలమైన ఇంగ్లాండ్ జట్టును ఓడించి భారత్ ఘనంగా ఫైనల్లోకి ప్రవేశించింది. ఇప్పుడు భారత్ ఫైనల్స్లో న్యూజిలాండ్తో అమీతుమీ తేల్చుకోనుంది. ఈ కీలక సమయంలో, టోర్నీ పొడవునా అద్భుత ప్రదర్శన చేసిన ఎనిమిది మంది స్టార్ ఆటగాళ్లతో కూడిన ‘ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట’ షార్ట్లిస్ట్ను ఐసీసీ తాజాగా విడుదల చేసింది. ఈ జాబితాలో భారత్ నుంచి […] The post టీమిండియా నుండి ఒకే ఒక్కడు appeared first on Visalaandhra .
దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ డుప్లెసిస్ న్యూదిల్లీ: టీ20 ప్రపంచకప్`2026 ఫైనల్కు భారత జట్టు చేరడం వెనుక ఫాస్ట్ బౌలర్ బుమ్రా ఎలా దోహద పడ్డాడో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. బుమ్రా వేసిన ప్రతి ఓవర్ టీమిండియాకు కలిసి వచ్చింది. కష్ట కాలల్లో జట్టును ఆదుకోవడం అతడికి కొత్తేం కాదు. అయితే.. తాజాగా బుమ్రా బౌలింగ్పై దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ ఫ్యాప్ డుప్లెసిస్ కీలక వ్యాఖ్యలు చేశాడు. బుమ్రా టీమిండియాలో ఉండటం ఎంత అదృష్టమో భారత్కు అర్థం కావడం […] The post బూమ్రాను ఎదుర్కోవడం కష్టం appeared first on Visalaandhra .
ఆస్ట్రేలియా మహిళలతో శుక్రవారం ప్రారంభమైన ఏకైక డేనైట్ టెస్టు మ్యాచ్లో భారత జట్టు తొలి ఇన్నింగ్స్లో 198 పరుగులకు కుప్పకూలింది. తర్వాత మొదటి ఇన్నింగ్స్ చేపట్టిన ఆతిథ్య ఆస్ట్రేలియా జట్టు తొలి రోజు ఆట ముగిసే సమయానికి 27 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 96 పరుగులు చేసింది. ఓపెనర్లు జార్జియా వోల్ (2), ఫోయెబ్ లిచ్ఫీల్డ్ (9) జట్టుకు శుభారంభం అందించడంలో విఫలమయ్యారు. కెప్టెన్ అలీసా హీలీ కూడా ఎక్కువ సేపు క్రీజులో నిలువలేక పోయింది. 13 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ చేరింది. ఒకవైపు వికెట్లు పడుతున్నా ఎలిసె పెరీ ఒంటరి పోరాటం చేసింది. భారత బౌలర్లను దీటుగా ఎదుర్కొన్న పెరీ 62 బంతుల్లో 7 ఫోర్లతో 43 పరుగులు చేసి క్రీజులో నిలిచింది. ఆమెకు అనాబెల్ సదర్లాండ్ 20 (బ్యాటింగ్) సహకారం అందిస్తోంది. కాగా, భారత్ తొలి ఇన్నింగ్స్ స్కోరును అందుకోవాలంటే ఆస్ట్రేలియా మరో 102 పరుగులు చేయాలి. అంతకుముందు భారత్ను తక్కువ స్కోరుకే ఆలౌట్ చేయడంలో ఆసీస్ బౌలర్లు సఫలమయ్యారు. ఆసీస్ బౌలర్ల ధాటికి ఎదురు నిలువలేక టీమిండియా 62.4 ఓవర్లలో 198 పరుగులకే ఆలౌటైంది. ఓపెనర్ స్మృతి మంధాన (4), ప్రతీకా రావల్ (18) విఫలమయ్యారు. కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ (19), దీప్తి శర్మ (7), వికెట్ కీపర్ రిచా ఘోష్ (11), స్నేహ్ రాణా (5), సయాలి (7), క్రాంతి గౌడ్ (1) తక్కువ స్కోరుకే ఇంటిదారి పట్టారు. ఓపెనర్ షఫాలీ వర్మ 6 ఫోర్లతో 35 పరుగులు చేసింది. ఇక కీలక ఇన్నింగ్స్ ఆడిన జెమీమా రోడ్రిగ్స్ 7 బౌండరీలతో 52 పరుగులు చేసి టాప్ స్కోరర్గా నిలిచింది. అద్భుత బ్యాటింగ్ను కనబరిచిన కాశ్వి గౌతమ్ అజేయంగా 34 పరుగులు సాధించింది. ఆస్ట్రేలియా బౌలర్లలో సదర్లాండ్ నాలుగు, హామిల్టన్ మూడు, బ్రౌన్ రెండు వికెట్లను పడగొట్టారు.
ఫైనల్లో అభిషేక్ను ఆడించాలి: రవిశాస్త్రి
ముంబై : భారత్`న్యూజీలాండ్ జట్ల మధ్య ఈనెల 8వ తేదీన అహ్మదాబాద్లోని నరేంద్రమోదీ స్టేడియం వేదికగా జరిగే టీ20 ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. పేలవఫామ్తో సతమతమవుతున్నప్పటికీ ఈ మ్యాచ్లో టీమిండియా ఓపెనర్ అభిషేక్ శర్మను తుది జట్టులో కొనసాగించాలని టీమిండియా మాజీ కోచ్ రవిశాస్త్రి సూచించారు. ఇంగ్లాండ్తో జరిగిన సెమీఫైనల్లో అతడు కేవలం 9 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్కు చేరాడు. ఇప్పటివరకు ఈ మెగా టోర్నీల్లో 7 మ్యాచుల్లో కేవలం 89 పరుగులే చేశాడు. […] The post ఫైనల్లో అభిషేక్ను ఆడించాలి: రవిశాస్త్రి appeared first on Visalaandhra .
ఆయిల్ ఫామ్ సాగు పట్ల తుమ్మలకు ఉన్న చిత్తశుద్ధి అమోఘం
ఆయిల్ ఫామ్ సాగు పట్ల తుమ్మలకు ఉన్న చిత్తశుద్ధి అమోఘం రైతుల ప్రయోజనమే
فیکٹ چیک: ایران کے فتاح-2 میزائل سے تل ابیب پر حملے کا فرضی دعویٰ
وائرل پوسٹ میں دعویٰ کیا گیا کہ ایران کے فتاح-2 میزائل نے تل ابیب میں اسرائیل کے آئرن ڈوم کو تباہ کردیا۔ جانچ پڑتال سے واضح ہوا کہ ویڈیو دراصل جنوری 2026 میں امریکہ کی وینوزولہ پر بمباری کا ہے۔
Yash’s Toxic: Controversies and Financial Challenges
Kannada Superstar Yash has rejected a number of films after the super success of KGF franchise. KVN Productions, the real-estate tycoons have landed into production and they came ahead to work with Yash. They gave him a free hand, handsome remuneration and they agreed to offer a big share from the film’s profits. The shoot […] The post Yash’s Toxic: Controversies and Financial Challenges appeared first on Telugu360 .
Salman Khan’s Back-to-back Films for Telugu Producers
Bollywood Superstar Salman Khan has been struggling to deliver a blockbuster. He slowed down and he is eager to bounce back. Tollywood producers Dil Raju and Mythri Naveen have paid big advances for Salman Khan a couple of years ago and they are now doing films with Salman during his rough patch. Dil Raju will […] The post Salman Khan’s Back-to-back Films for Telugu Producers appeared first on Telugu360 .
Perni Nani’s “Intelligence Sources” Claim and Roja’s Remarks Spark Debate in Andhra Pradesh
Political exchanges in Andhra Pradesh have intensified after recent comments by leaders of the YSR Congress Party. Statements made by Perni Nani and R. K. Roja have once again triggered discussion across political circles and social media. Perni Nani recently claimed that Nara Lokesh could become Chief Minister after the Ugadi festival. According to him, […] The post Perni Nani’s “Intelligence Sources” Claim and Roja’s Remarks Spark Debate in Andhra Pradesh appeared first on Telugu360 .
తల్లీ మరణాన్ని దాచి.. పింఛన్ డబ్బులు దోచేసి
తల్లీ మరణించిన విషయాన్ని దాచి, ఆమె పేరుతో బ్యాంక్లో డిపాజిట్ అవుతున్న పింఛన్ డబ్బులను కాజేస్తేన్న కుమార్తె పై మధురానగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం...నగరంలోని జగద్గిరిగుట్టకు చెందిన కలమ్మ భర్త ఎస్పిడిసిఎల్లో పనిచేసి మృతి చెందాడు. భర్త పింఛన్ భార్య అయిన కలమ్మకు వస్తోంది, నెల నెలా డబ్బులు బ్యాంక్ ఖాతాలో డిపాజిట్ అవుతున్నాయి. ఇటీవల కలమ్మ కూడా మృతిచెందడంతో ఆమె కుమార్తె రేణుక విషయం దాచి, కలమ్మ బ్యాంక్ ఖాతా నుంచి రూ.6.45లక్షలు విత్ డ్రా చేసింది. ఈ విషయం దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ ఉన్నతాధికారులకు దృష్టికి వెళ్లింది. సూపరింటెండింగ్ ఇంజీనీర్ మధురానగర్ పోలీసులకు గురువారం ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేసిన పోలీసులు రేణుకపై కేసు నమోదు చేశారు. వెంటనే విత్డ్రా చేసిన డబ్బులు తిరిగి విద్యుత్ సంస్థకు చెల్లించాలని రేణుకను హెచ్చరించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు మధురానగర్ ఇన్స్స్పెక్టర్ ప్రభాకర్ తెలిపారు.
టి-20 ప్రపంచకప్ నిర్వాహకులపై గవాస్కర్ ఆగ్రహం..
టి-20 ప్రపంచకప్ తుది దశకు చేరుకుంది. ఆదివారం జరిగే ఫైనల్ మ్యాచ్లో న్యూజిలాండ్, భారత్తో తలపడనుంది. ఈ నేపథ్యంలో మ్యాచ్ల నిర్వాహకులపై టీం ఇండియా క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మ్యాచ్ జరుగుతున్న సమయంలో మైదానంలో న్యూసెన్స్ క్రియేట్ చేయడాన్ని ఆయన తప్పుబట్టారు. అసలు జరిగింది ఏంటంటే.. టి-20 ప్రపంచకప్ సెమీ-ఫైనల్ మ్యాచ్లో ఇంగ్లండ్పై భారత్ విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ ఉత్కంఠగా ఉన్న సమయంలో జస్ప్రీత్ బుమ్రా అద్భుతమైన బౌలింగ్ చేసి ఇంగ్లండ్ బ్యాటర్ల పరుగులు చేయకుండా కట్టడి చేశాడు. ఇన్నింగ్స్ 16వ ఓవర్ సమయంలో ఇంగ్లండ్ బ్యాటర్ బెతెల్ స్ట్రైకింగ్లో ఉన్నాడు. మూడో బంతి వేసేందుకు బుమ్రా సిద్ధమవుతున్న సమయంలో అతన్ని ఉత్సాహపరచడానికి మైదానంలో ‘‘బూమ్ బూమ్ బుమ్రా’’ అంటూ డిజె సౌండ్స్ మోత మోగింది. దీనిపైనే సునీల్ గావస్కర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇలా చేయడం వల్ల బౌలర్ ఏకాగ్రత దెబ్బ తినే ప్రమాదం ఉందని వ్యాఖ్యానించారు. ‘‘మ్యాచ్ చూసేందుకు వచ్చి బూమ్ బూమ్ బుమ్రా అంటూ డిజెలను ఏర్పాటు చేశారు. అయితే ఇది ఆటకు మంచిది కాదని నా అభిప్రాయం. ఓవర్ మధ్యలో ప్లే చేయడం సరికాదు. ఇది వరల్డ్ కప్, కాబట్టి ఇలాంటి సమయంలో ఆటగాళ్ల ఏకాగ్రత దెబ్బ తింటుంది. ఇంతకు ముందు విండీస్తో జరిగిన మ్యాచ్లోనూ లేజర్ షో ఏర్పాటు చేశారు. రెండున్నర నిమిషాల వ్యవధి ఉండే ఆ షో వల్ల ప్లేయర్ల కళ్లపై ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది. ఇలా చేయడం బ్యాటర్లకు చాలా ఇబ్బంది. జిగేల్మనే టలైటింగ్ చూసిన తర్వాత.. కాసేపు చుట్టూ చీకటిగా అనిపిస్తుంటుంది. ఇలాంటి ఎంటర్టైన్మెంట్ కావాలంటే.. ఐపిఎల్ ఉంది. అందులోనూ నాకౌట్ స్టేజిలో వద్దు. లీగ్ స్టేజ్లో ఇలాంటి ఏర్పాటు చేసుకోండి’’ అని గవాస్కర్ పేర్కొన్నారు.
మూడేళ్ల చిన్నారిపై టీచర్ యాసిడ్ దాడి
ఎప్నడూ కనివినీ ఎరగని అత్యంత దారుణమైన ఘటన ఇది. అక్షరాలు నేర్పించాల్సిన గురువే కాలయముడిలా మారింది. ఎపిలోని బెజవాడలోని విద్యాధరపురం నేషనల్ స్కూల్లో దారుణం జరిగింది. మూడేళ్ల చిన్నారిపై టీచర్ యాసిడ్ పోశారు. అనంతరం బాత్రూమ్లో పడిపోయిందని పేరెంట్స్కి ఫోన్ చేశారు. చిన్నారి ప్రైవేట్ పార్ట్స్పై తీవ్ర గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించగా యాసిడ్ పోసినట్లు వైద్యులు గుర్తించారు. ఈ ఘటనపై తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన నగరాన్ని ఉలిక్కిపడేలా చేసింది. సభ్య సమాజాన్ని విస్మయానికి గురి చేస్తోంది. ఈ దారుణ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలీవిధంగా ఉన్నాయి. ఫిబ్రవరి 23వ తేదీన పాప తల్లి తన కూతురిని యథావిధిగా స్కూల్ దగ్గర దింపి వెళ్లారు. అయితే, కాసేపటికే స్కూల్ నుండి తల్లికి ఫోన్ వచ్చింది. మీ పాప బాత్రూమ్ లో పడిపోయింది, దెబ్బలు తగిలాయి అని టీచర్ సమాచారం అందించారు. కంగారుగా స్కూల్కు చేరుకున్న తల్లి, ఏడు స్తున్న చిన్నారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. కానీ, ఆసు పత్రిలో వైద్యులు పరీక్షించాక అసలు నిజం బయటపడింది. పాప ఒంటిపై ఉన్న గాయాలు పడిపోవడం వల్ల వచ్చినవి కావు, అవి యాసిడ్ పోయడం వల్ల కలిగిన కాలిన గాయాలని వైద్యులు ధృవీకరించారు. వైద్యుల మాటల తో దిగ్భ్రాంతికి గురైన తల్లి దండ్రులు స్కూల్ యాజమాన్యా న్ని నిలదీశారు. మొదట బుకాయించినప్ప టికీ, గట్టిగా అడిగేసరికి టీచర్ అమాను షంగా పాపపై యాసిడ్ పోసి నట్లు యాజమాన్యం అంగీకరిం చింది. ఆసుపత్రి బిల్లు కట్టిన యాజమాన్యం, ఈ విషయాన్ని ఇక్కడితో ఆపేయా లని, కొంత డబ్బు తీసుకుని రాజీకి రావాలని తల్లిదం డ్రులపై ఒత్తిడి తెచ్చింది. అయితే, తాము అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న కూతురికి జరిగిన అన్యాయంపై రాజీ పడటానికి తల్లిదండ్రులు నిరాకరిం చారు. తల్లిదండ్రులు వెనక్కి తగ్గకపోవడంతో స్కూల్ ప్రిన్సిపాల్ తన అసలు రూపాన్ని బయటపెట్టారు. ఈ విషయాన్ని బయట చెబితే మీ అంతు చూస్తామంటూ తల్లిదండ్రులను బహిరంగంగా హెచ్చరించారు. అంతటితో ఆగలేదు నగర డిసిపి తమకు బంధువని, పోలీసులకు ఫిర్యాదు చేసినా తమను ఏమీ చేయలేరంటూ బెదిరింపులకు పాల్పడ్డారు. బాధితులు భయ పడతారనే ఉద్దేశంతో అధికార బలాన్ని చూపిస్తూ యాజమాన్యం ఆడు తున్న ఈ నాటకం ఇప్పుడు కలకలం రేపుతోంది. తమ కళ్లముందే చిన్నారి నరకయాతన అనుభవిస్తుంటే, కనీసం జాలి లేకుండా బెదిరింపులకు దిగుతున్న స్కూల్ యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధిత తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవు తున్నారు. ఈ క్రూరమైన చర్యకు పాల్పడిన టీచర్ను, దాన్ని కప్పిపుచ్చడానికి ప్రయత్నించిన ప్రిన్సిపాల్ను వెంటనే అరెస్ట్ చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
22ఏ భూ సమస్యల పరిష్కారం పై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలి
. మార్చి నెలలో పట్టాదార్ పాస్ పుస్తకాల పంపిణీ పూర్తి చేయాలి. కోర్ట్ కేసులు త్వరితగతిన పరిష్కరించాలి. రెవిన్యూ కార్యక్రమాలపై అధికారులతో జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి సమీక్ష విశాలాంధ్ర – ఏలూరు : జిల్లాలో 22ఏ భూ సమస్యలకు సంబంధించి అందిన విజ్ఞప్తులను నిర్ణీత సమయంలోగా పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి రెవిన్యూ అధికారులను ఆదేశించారు. స్థానిక జిల్లా కలెక్టరు కార్యాలయ గౌతమీ సమావేశమందిరంలో శుక్రవారం 22ఏ భూ సమస్యల పరిష్కారం, […] The post 22ఏ భూ సమస్యల పరిష్కారం పై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలి appeared first on Visalaandhra .
విద్యతోపాటు పారిశ్రామిక సంస్థల ఏర్పాటుపై అవగాహన
విశాలాంధ్ర-రాప్తాడు : ఇంజనీరింగ్ విద్యార్థులు చదువుతోపాటు పారిశ్రామిక సంస్థలను సందర్శించి అందులో ఉత్పత్తి అయ్యే వాటిపై కూడా అవగాహన పెంచుకోవాలని కళాశాల ఎం.డి. వెన్నెపూస రమాకాంత్ రెడ్డి, ప్రిన్సిపాల్ డాక్టర్ టి. విష్ణువర్ధన్ సూచించారు.హంపాపురం సమీపంలోని శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కళాశాలకు చెందిన ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ విభాగం విద్యార్థులు బుక్కరాయసముద్రం పరిధిలోని 220కేవీ, 132కేవీ, 33కేవీ, 11కేవీ సబ్స్టేషన్లను సందర్శించారు. కళాశాల కరస్పాండెంట్ వి.బి.ఆర్. శర్మ, చైర్మన్ బి.వి. కృష్ణా రెడ్డి, […] The post విద్యతోపాటు పారిశ్రామిక సంస్థల ఏర్పాటుపై అవగాహన appeared first on Visalaandhra .
cbn 2047 vison : అప్పుడు విధ్వంసం Andhta Prabha Assebly News
cbn 2047 vison : అప్పుడు విధ్వంసం Andhta Prabha Assebly News
ప్రజాదర్బార్ లో అందిన వినతుల పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలి
10 సూత్రాలు, పీ4 కార్యక్రమాలు పూర్తి లక్ష్య సాధన చేయాలి... జిల్లాలోని నియోజకవర్గాలను ర్యాంకింగ్ లలో ముందుస్థాయిలో ఉండేలా చూడాలి…. నియోజకవర్గ స్థాయిలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాల నిర్వహణకు ఏర్పాట్లు చేయాలి…. వాట్సాప్ గవర్నెన్స్ పై ప్రజలకు విస్తృత అవగాహన కలిగించి ప్రభుత్వ సేవలు వినియోగించుకునేలా చూడాలి. జిల్లా కలెక్టర్ జూమ్ కాన్ఫరెన్స్ విశాలాంధ్ర – ఏలూరు : నియోజకవర్గ స్థాయిలో ఎమ్మెల్యే లు నిర్వహించే ‘ప్రజాదర్బార్’ లో అందిన వినతులు నిర్దేశించిన సమయంలోగా పరిష్కారమయ్యేలా చర్యలు […] The post ప్రజాదర్బార్ లో అందిన వినతుల పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలి appeared first on Visalaandhra .
పరీక్షలలో సిసి కెమెరాలతో నిఘా పెట్టాలి
. ఎక్కడైనా మాస్ కాపీయింగ్ జరిగితే సంబంధిత ఇన్విజిలేటర్, కేంద్రం పర్యవేక్షకులపై చర్యలు. ఏలూరులోని పిడిబిటి కళాశాలలో ఇంటర్ పరీక్షల నిర్వహణను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి విశాలాంధ్ర – ఏలూరు : ఇంటర్ పరీక్షలలో మాస్ కాపీయింగ్ జరగకుండా సిసి కెమెరాల ద్వారా పర్యవేక్షించాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. స్థానిక అశోక్ నగర్ లోని పిడిబిటి కళాశాలలో శుక్రవారం ఇంటర్ పరీక్షల నిర్వహణను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ […] The post పరీక్షలలో సిసి కెమెరాలతో నిఘా పెట్టాలి appeared first on Visalaandhra .
ఆక్వా సాగు చేసే చెరువులన్నీ ఏపి సడా చట్టం కింద నమోదు కావాలి
. ఆక్వా రైతులకు రుణాలు, రాయితీలకు ఏపి సడా చట్టం కింద నమోదు తప్పనిసరి….. అధికారులతో జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి సమీక్ష… విశాలాంధ్ర – ఏలూరు: జిల్లాలో ఆక్వా సాగు చేసే చెరువులన్నీ ‘ఏపి సడా’ చట్టం కింద నమోదు కావాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి చెప్పారు. స్థానిక కలెక్టరేట్ లోని గౌతమీ సమావేశపు హాలులో శుక్రవారం రెవిన్యూ, మత్స్య శాఖాధికారులతో ఏపి సడా చట్టం అమలుపై కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ […] The post ఆక్వా సాగు చేసే చెరువులన్నీ ఏపి సడా చట్టం కింద నమోదు కావాలి appeared first on Visalaandhra .
ED Attaches ₹441.63 Crore Assets in Andhra Pradesh Liquor Scam; ₹1,048 Crore Money Trail Unearthed
The Directorate of Enforcement (ED), Hyderabad, has provisionally attached movable and immovable properties worth ₹441.63 crore in connection with the alleged Andhra Pradesh liquor scam under the provisions of the Prevention of Money Laundering Act (PMLA), 2002. The attached assets belong to Kessireddy Rajasekhara Reddy, his family members and related entities, Booneti Chanakya and his […] The post ED Attaches ₹441.63 Crore Assets in Andhra Pradesh Liquor Scam; ₹1,048 Crore Money Trail Unearthed appeared first on Telugu360 .
ఐసిసి కీలక ప్రకటన.. భారత్కు ఇది దురదృష్టం అవుతుందా.?
ఐసిసి టి-20 ప్రపంచప్ తుది దశకు చేరుకుంది. సెమీ ఫైనల్ మ్యాచ్లో ప్రత్యర్థులను చిత్తు చేసిన న్యూజిలాండ్, భారత్లు ఫైనల్లో అమీతుమీ తేల్చుకొనేందుకు సిద్ధమయ్యాయి. ఈ నేపథ్యంలో ఐసిసి కీలక ప్రకటన చేసింది. ఈ ఫైనల్ మ్యాచ్కి అంపైర్ల వ్యవహరించే వాళ్ల వివరాలను వెల్లడించింది. ఆన్ ఫీల్డ్ అంపైర్లుగా రిచర్డ్ ఇల్లింగ్వర్త్, అలెక్స్ వార్ఫ్లు వ్యవహరిస్తారని పేర్కొంది. అయితే ఇక్కడే అసలు సమస్య వచ్చిపడింది. 2023 వన్డే ప్రపంచకప్ ఫైనల్, 2024 టి-20 ప్రపంచకప్ ఫైనల్, 2025 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్లకు రిచర్డ్ ఇల్లింగ్వర్త్ యే అంపైర్ వ్యవహరించారు. 2024, 2025లో ఫైనల్ మ్యాచ్లో గెలిచిన భారత్, 2023లో మాత్రం ఆసీస్ చేతిలో ఓడిపోయింది. 2023 వన్డే ప్రపంచకప్లో ఓటమి ఎగరకుండా ఫైనల్కు చేరిన భారత్.. ఆసీస్ చేతిలో ఘోర పరాజయాన్ని ఎదురుకొవాల్సి వచ్చింది. ఆ మ్యాచ్ కూడా ఈసారి టి-20 ప్రపంచకప్ ఫైనల్ జరుగుతున్న నరేంద్ర మోడీ స్టేడియంలోనే జరిగింది. దీంతో ఫ్యాన్స్ దీన్ని భారత్కు దురదృష్టంగా భావిస్తున్నారు. భారత్కు ఎలాంటి ఎదురు దెబ్బ తగలకూడదని ప్రార్థిస్తున్నారు.
Harish Shankar Shares Exciting Update On PK’s UBS
Power Star Pawan Kalyan’s much-anticipated action entertainer Ustaad Bhagat Singh is all set to arrive in theatres earlier than expected. The film’s release has been preponed to March 19. Directed by Harish Shankar and produced by Mythri Movie Makers, the movie has already generated strong buzz with its songs. Harish Shankar shared an exciting update […] The post Harish Shankar Shares Exciting Update On PK’s UBS appeared first on Telugu360 .
Andhra Pradesh : ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం కేసులో.441.63 కోట్ల ఆస్తులు జప్తు
ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం కేసులో రూ.441.63 కోట్ల విలువైన చర, స్థిర ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ జప్తు చేసింది
Ziddi Ziddi From Biker: High-Energy Motivation Track
Charming Star Sharwa will next be seen in Biker, directed by Abhilash Kankara on UV Creations. The glimpses, songs, and other promotional material released so far created strong buzz for the movie. Interim, the makers released Ziddi Ziddi song, on the occasion of Sharwa’s birthday. Apart from composing the track, Ghibran has also sung the […] The post Ziddi Ziddi From Biker: High-Energy Motivation Track appeared first on Telugu360 .
సుఖోయ్ విషాదాంతం..ఇద్దరు పైలట్లు మృతి
అసోంలో గురువారం రాత్రి నుంచి జాడతెలియకుండా పోయిన భారతీయ వాయుసేన సుఖోయ్ విమానం కుప్పకూలింది. సుఖోయ్ 30 ఎంకెఐ ఫైటర్ దుర్ఘటనలో ఇద్దరు పైలట్లు మృతి చెందినట్లు గాలింపు తరువాత శుక్రవారం నిర్థారించారు. గురువారం రాత్రి ఈ ఫైటర్ విమానం అసోం లోని జోర్హాట్ నుంచి బయటుదేరినప్పుడు గల్లంతు అయింది. అసోంలోని కర్బి అగ్లాంగ్ జిల్లాలో ప్రమాదం జరిగింది, రాడార్ కేంద్రం నుంచి అదృశ్యం అయింది. ఈ ప్రమాద వివరాలను భారతీయ వైమానిక దళం ((ఐఎఎఫ్) తమ ప్రకటనలో తెలిపింది. మృతులను పైలట్లు పూర్వేశ్ దురాగ్కర్ (28) ఫ్లెయిట్ లెఫ్టినెంట్గా ఉన్నారు. మృతుల్లో మరో వ్యక్తిని స్కాడ్రన్ లీడర్ అనుజ్గా గుర్తించారు. మృతుల్లో లెఫ్టినెంట్ పూర్వేశ్ గత ఏడాది భారతీయ సైన్యం నిర్వహించిన ఆపరేషన్ సిందూర్లో చురుగ్గా బాధ్యతలు నిర్వర్తించారు. పది రోజుల క్రితం సెలవులపై కుటుంబంతో గడిపి ఇటీవలే విధులలో చేరాడు. మహారాష్ట్రలోని నాగ్పూర్ పూర్వేష్ స్వస్థలం. తమ కొడుకు ఆపరేషన్ సిందూర్లో పాల్గొన్నన్ని రోజులూ ఎవరితోనూ మాట్లాడలేదని, కుటుంబానికి కూడా దూరంగా ఉంటూ వచ్చాడని, ఎయిర్ఫోర్స్కు ఎనలేని సేవలు అందించిన పూర్వేష్ తమకు దేశానికి గర్వకారణం అని తండ్రి రవీంద్ర వార్తా సంస్థలకు తెలిపారు. సెలవుల తరువాత విధుల్లో చేరిన ఆయన బుధవారం చివరి సారి తమతో ఫోన్లో మాట్లాడాడని తరువాత ఇప్పుడు చనిపోయినట్లు వార్త తెలిసిందని ఆవేదన చెందాడు. జోర్హాట్ ఎయిర్బేస్ నుంచి బయలుదేరిన రెండు సీటర్ల ఫైటర్ తరువాత కొద్ది సేపటికే అదుపు తప్పి, జాడ తెలియకుండా పోయింది. రష్యాకు చెందిన యుద్ధ విమానాల సంస్థ సుఖోయ్ విమానాలు భారతీయ వాయుసేన బలంగా 260కు పైగా ఉన్నాయి. ఇప్పుడు ఈ యుద్ధ విమానాలను హిందూస్థాన్ ఎయిరోనాటికల్స్ లిమిటెడ్ (హెచ్ఎఎల్) వాయుసేన కోసం నిర్మిస్తోంది.
ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ శిబిరం
విశాలాంధ్ర – అనంతపురం టౌన్ : జిల్లా ఎస్పీ పి.జగదీష్ ఆదేశాల మేరకు…పోలీస్ సిబ్బంది మరియు వారి కుటుంబ సభ్యుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఈరోజు ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ మరియు ఆరోగ్య పరీక్షల శిబిరాన్ని శుక్రవారం జిల్లా పోలీసు ఆసుపత్రిలో నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని అనంతపురం కిమ్స్ సవేరా ఆసుపత్రి వారి సౌజన్యంతో చేపట్టారు. పోలీస్ సిబ్బంది తమ విధుల్లో నిత్యం బిజీగా ఉండడం వల్ల ఆరోగ్య పరీక్షలకు సమయం కేటాయించలేని పరిస్థితులు ఏర్పడుతుంటాయి. ఈ […] The post ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ శిబిరం appeared first on Visalaandhra .
యుపిఎస్ సి సివిల్ సర్వీసెస్ పరీక్ష 2025 తుది ఫలితాలు విడుదల
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యుపిఎస్ సి) శుక్రవారం నాడు 2026 మార్చ్ 6న సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ (సిఎస్ ఇ) 2025 తుది ఫలితాలను వెల్లడించింది. ఈ పరీక్షలో అనుజ్ అగ్నిహోత్రి నెంబర్ 1 ర్యాంక్ సాధించారు. రెండవర్యాంక్ ను రాజేశ్వరి సువే ఎం. మూడో ర్యాంక్ ను ఆకాంక్ష్ ధుల్ సాధించారు. మొత్తం 958 మంది అభ్యర్థులు ఐఏఎస్, ఐఎఫ్ఎస్, ఐపిఎస్, ఇతర పోస్ట్ లకు అర్హత సాధించారు.పరీక్షకు హాజరైన అభ్యర్థులు అధికారిక వైబ్ సైట్ యుపిఎస్ సి. జివోవి. ఇన్ లేదా యుపిఎస్ సి ఆన్ లైన్ . జివోవి, గల లో రోల్ నెంబర్ వారీగా ఫలితాలను తనిఖీ చేసుకోవచ్చు, డౌన్ లోడ్ చేసుకోవచ్చు.రాజస్థాన్ కోట కు చెందిన డాక్టర్ అనుజ్ అగ్నిహోత్రి మూడో ప్రయత్నంలో ఫస్ట్ ర్యాంక్ సాధించారు.ఇతర ర్యాంకర్లలో 2 ర్యాంక్ రాజేశ్వరి సువేఎం. మూడో ర్యాంక్ ఆకాంక్ష్ ధుల్ కు దక్కింది. తర్వాతి స్థానాలలో 4 రాఘవ్ ఝుంఝున్వాలా, 5 ఇషాన్ భట్నగర్, 6 జన్నియా అరోరా, 7 ఏ ఆర్ రజా మొహైదీన్, 8 పక్షాల సెక్రటరీ, 9 ఆస్తా జైన్, 10 ఉజ్వల్ ప్రియాంక్ ఉన్నారు. ఫలితాలు ప్రకటించిన తేదీ నుండి 15 రోజులలోపు మార్క్ లు వెబ్ సైట్ లో అందుబాటులో ఉంటాయని యుపిఎస్ సి ఒక ప్రకటనలో తెలిపింది. సివిల్ సర్వీస్ రాత పరీక్ష 2025 ఆగస్టులో జరిగింది. వ్యక్తిత్వ పరీక్ష 2025 డిసెంబర్, 2026 ఫిబ్రవరి మధ్య జరిగింది. ఇద్దరు అభ్యర్థుల ఫలితాలను కమిషన్ విత్ హల్డ్ లో ఉంచింది . 348 మంది సిఫార్సు చేయబడిన అభ్యర్థుల ఫలితాలను తాత్కాలికంగా ఉంచినట్లు అధికారిక నోటీసులో పేర్కొంది.ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్, ఇండియన్ ఫారిన్ సర్వీస్, ఇండియన్ పోలీస్ సర్వీస్, సెంట్రల్ సర్వీసెస్ గ్రూప్ ఏ, గ్రూప్ బి పోస్ట్ లకు ఈ పరీక్షలను నిర్వహించారు. అభ్యర్థుల ఇంటర్వ్యూలు 2026 జనవరి లో ప్రారంభమయ్యాయి. న్యూఢిల్లీలోని షాజహాన్ రోడ్ లోని ధోల్ పూర్ హౌస్ లో యుపిఎస్ సి ప్రధాన కార్యాలయంలో ఇంటర్ వ్యూలు నిర్వహించబడ్డాయి. ఇంటర్ వ్యూ, వ్యక్తిత్వ పరీక్ష 275 పాయింట్లకు ఉంటాయి.
కర్ణాటకలో 16 ఏళ్లలోపు పిల్లలు సోషల్ మీడియా చూడకుండా నిషేధం!?
కర్ణాటకలో ఇక 16 ఏళ్లలోపు పిల్లలు సోషల్ మీడియా నెట్ వర్క్ ను చూడకుండా నిషేధం విధించాలని రాష్ట్రప్రభుత్వం ఆలోచిస్తోంది. ముఖ్యమంత్రి సిద్దరామయ్య శుక్రవారం నాడు ఈ విషయాన్ని వెల్లడించారు. పిల్లలలో మొబైల్ వినియోగం మరీ ఎక్కువయిపోయి, అదో దురవాటుగా మారకుండా, వారిపై చెడుప్రభావం పడకుండా చూసే లక్ష్యంతోనే ప్రభుత్వం ఈ చర్య తీసుకుంటున్నదని ఆయన అన్నారు. అసెంబ్లీలో రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ ప్రవేశపెడుతూ ముఖ్యమంత్రి ఈ విషయాన్ని ప్రకటించారు. ముఖ్యమంత్రి సిద్దరామయ్య ఇప్పటికే ఈ అంశంపై యూనివర్సిటీల వైస్ చాన్స్ లర్లతో చర్చించారు.ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే, 16 ఏళ్లలోపు పిల్లలు సోషల్ మీడియా చూడకుండా నిషేధం విధించిన మొదటి రాష్ట్రం కర్ణాటకనే కాగలదు. గతంలో ఆంధ్రప్రదేశ్, గోవా కూడా సోషల్ మీడియా పై నిషేధం విధించాలని భావిస్తున్నట్లు ప్రకటించినా ఆ నిర్ణయం తీసుకుంటున్న తొలిరాష్ట్రం కర్ణాటక కావడం విశేషం. ఈవిషయంపై కొద్ది కాలంగా కర్ణాటకలో విసృ్తత స్థాయిలోనే చర్చ నడుస్తోంది.యువతరంలో కృత్రిమ మేధస్సు, సోషల్ మీడియాను బాధ్యతాయుతంగా వినియోగించేలా చూసే విషయంలో ప్రభుత్వం పలు చర్యలను పరిశీలిస్తున్నట్లు రాష్ట్ర ఐటీ, బయో టెక్నాలజీ మంత్రి ప్రియాంక్ ఖర్గే అసెంబ్లీ సమావేశాల ప్రారంభంలోనే సూచనప్రాయంగా తెలిపారు. పిల్లలు ఎక్కువగా మొబైల్, కంప్యూటర్ లు చూడడం వల్ల స్క్రీన్ ఎక్స్ పోజర్ తీవ్రప్రభావం చూపుతోందని ఆరోగ్య శాఖమంత్రి దినేష్ గుండూరావు కూడా ఆందోళన వ్యక్తం చేశారు. సోషల్ మీడియా పై అడ్డు ఆపూ లేకపోవడం వల్ల, కుటుంబ వాతావరణం కూడా దెబ్బతింటున్నదని బీజేపీ ఎమ్మెల్యే , మాజీ మంత్రి సురేష్ కుమార్ అన్నారు. ఈ విషయంలో ప్రభుత్వం కఠినమైన నిర్ణయం తీసుకోవాలని కూడా తెలిపారు.ఇప్పటికే పలు దేశాలు సోషల్ మీడియా ను కట్టడిచేసేందుకు ప్రయోగాత్మకంగా చర్యలు చేపట్టాయి. ఆస్ట్రేలియా యువకులలో సోషల్ మీడియా వినియోగంపై గట్టి పరిమితులు విధించింది. బ్రిటన్, ఫిన్ లాండ్ కూడా ఈ మార్గంలోనే అడుగులు వేస్తున్నాయి. యూరప్ లో ముఖ్యంగా ఫ్రాన్స్, స్పెయిన్ క్లాస్ రూమ్ లో స్మార్ట్ ఫోన్ లవినియోగంపై పరిమితులు విధించాయి. భారతదేశ ఆర్థిక సర్వే 2025 -26 నివేదికలో ఇప్పటికే యువతలో అధికంగా స్మార్ట్ పోన్ వినియోగం పెరగడం పట్ల ఆందోళన వ్యక్తంచేశారు. దీనివల్ల నిద్రసమస్యలు, విద్యార్థులలో శ్రద్ధ తగ్గడం, ఒత్తిడి పెరగడం వంటి సమస్యలు తలెత్తుతున్నాయని గుర్తించారు. టీనేజ్ యువత సోషల్ మీడియా వినియోగానికి అలవాటుపడి, ఆన్ లైన్ గేమ్ లు వంటి వ్యసనాలకు పోతున్నారని సైబర్ నిపుణులు కూడా హెచ్చరిస్తున్నారు.
పంచడానికి భూములు లేవు.. చదవు ఒక్కటే ఇవ్వగలిగే ఆస్తి: సిఎం
హైదరాబాద్: మాదిగల సమస్యలను పరిష్కరించేటప్పుడు అడ్డుకునే వారిని మాదిగలే నిలువరించాలని సిఎం రేవంత్ రెడ్డి అన్నారు. మాదిగ ఎంప్లాయిస్ కోఆర్టినేషన్ కమిటీ ఆధ్వర్యంలో సిఎం రేవంత్ రెడ్డికి సన్మానం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పథకాల కోసం ఎక్కువగా మాదిగ జాతి బిడ్డలే ఎదురు చూస్తున్నారని అన్నారు. మాదిగలు బాధ్యతతో వ్యవహరిస్తే వాళ్ల జాతికి న్యాయం జరుగుతుందని పేర్కొన్నారు. ఎస్సి, ఎస్టి, బిసిలకు సంక్షేమ ఫలాలు అందించాలనేదే తమ ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. పంచడానికి ప్రభుత్వం వద్ద భూములు లేవని.. చదవు ఒక్కటే ప్రజలకు ఇవ్వగలిగే ఆస్తి అని అన్నారు. నాణ్యమైన విద్య కోసం ప్రత్యేక ప్రణాళికలు రచిస్తున్నామని తెలిపారు. గత ప్రభుత్వం బర్రెలు, గొర్రెలు, చేపలను పంపిణీ చేసిందని.. మాదిగలు బర్రెలు, గొర్రెలు కాసుకోవాలా.. వాళ్ల పిల్లలు మాత్రం రాజ్యాలు ఏలాలా? అని ప్రశ్నించారు. మాదిగలు కూడా ఐఎఎస్, ఐపిఎస్, ఎంపి, ఎమ్మెల్యేలు అవ్వాలని పేర్కొన్నారు. మాదిగల ఆత్మగౌరవాన్ని కాపాడే బాధ్యత తనది స్పష్టం చేశారు.
గచ్చిబౌలిలో పేలిన హీలియం గ్యాస్ బెలూన్
హైదరాబాద్: నగరంలోని గచ్చిబౌలిలో ప్రమాదం చోటు చేసుకుంది. హీలియం గ్యాస్ బెలూన్ పేలి నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. గచ్చిబౌలిలోని బ్రహ్మకుమారీస్ శాంతి సరోవర్ ప్రాంగణంలో ఈ ఘటన చోటు చేసుకుంది. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
7Reasons |ఆర్థిక నిపుణులు చెప్పిన సీక్రెట్స్
7Reasons | ఆర్థిక నిపుణులు చెప్పిన సీక్రెట్స్ 7Reasons |ఖర్చులపై నియంత్రణ లేకపోవడంబడ్జెట్
Hyderabad : రేపటి నుంచి 36 గంటలు నీటి సరఫరా బంద్.. ఈ ప్రాంతాల్లో మాత్రమే
హైదరాబాద్ జలమండలి కీలక ప్రకటన చేసింది. రేపటి నుంచి కొన్ని ప్రాంతాలకు మంచినీటి సరఫరా ఉండదు
అంగన్ వాడి కేంద్రంలో అన్నప్రాసన
అంగన్ వాడి కేంద్రంలో అన్నప్రాసన మునుగోడు, మార్చి 6 (ఆంధ్రప్రభ): నల్లగొండ జిల్లా
రైతులకు సూచనలు.. వేరుశెనగ కాయలు నిలువ చేయుటలో సరైన యాజమాన్య పద్ధతులను పాటించాలి
పాఠశాలలు, కళాశాలలు లోఅవగాహన కార్యక్రమాలు..
పాఠశాలలు, కళాశాలలు లోఅవగాహన కార్యక్రమాలు.. మచిలీపట్నం, ఆంధ్రప్రభ : జిల్లాలోని అన్ని పాఠశాలలు,
బ్యాంక్ మోసం కేసులో 26 కోట్ల ఆస్తుల జప్తు
బ్యాంక్ మోసం కేసులో 26.81 కోట్ల రూపాయల విలువైన ఆస్తులను ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు అటాచ్ చేశారు
రోడ్డు పనులు ప్రారంభించిన కౌన్సిలర్ శివకృష్ణ
రోడ్డు పనులు ప్రారంభించిన కౌన్సిలర్ శివకృష్ణ చెన్నూర్ ఆంధ్రప్రభ : చెన్నూరు18వార్డు కౌన్సిలర్
గిరిజన కుటుంబాలకు గ్యాస్ సిలిండర్ల పంపిణీ
గిరిజన కుటుంబాలకు గ్యాస్ సిలిండర్ల పంపిణీ అడవిని సంరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యతఅటవీ
బెల్లం,పట్టిక పట్టుకున్న ఎక్సైజ్ శాఖ అధికారులు
బెల్లం,పట్టిక పట్టుకున్న ఎక్సైజ్ శాఖ అధికారులు 300కేజీల పట్టిక 100కేజీల బెల్లం పట్టివేత
అగ్రజాపల్లిలో ప్రత్యేక వైద్య సేవలు
అగ్రజాపల్లిలో ప్రత్యేక వైద్య సేవలు చెన్నూర్ ఆంధ్రప్రభ : చెన్నూరు మండలం అగ్రజాపల్లి
రేపటి నుంచి కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల సరఫరా బంద్#LPG#CommercialGas#GasSupply#IranIsraelWar#Gas
తల్లి బంగారాన్ని అమ్మి ఇన్స్టాగ్రామ్ ప్రియుడికి ఖరీదైన బైక్ కొనిచ్చిన యువతి #InstagramLove
2003 డీఎస్సీ ఉపాధ్యాయుల పిలుపు
2003 డీఎస్సీ ఉపాధ్యాయుల పిలుపు వనపర్తి టౌన్, ఆంధ్రప్రభ : వనపర్తి జిల్లా
శాసనమండలిలో ప్రసంగిస్తుండగా బొత్సకు అస్వస్థత వెంటనే మండలికి చేరుకుని పరీక్షలు చేసిన వైద్యులుప్రస్తుతం ఆరోగ్యం నిలకడగానే ఉందన్న డాక్టర్లువైసీపీ సీనియర్ నేత, శాసనమండలి ప్రతిపక్ష నాయకుడు బొత్స సత్యనారాయణ మరోసారి అస్వస్థతకు గురయ్యారు. శాసనమండలిలో జరుగుతున్న చర్చలో భాగంగా ఆయన మాట్లాడుతుండగా అస్వస్థతకు లోనయ్యారు. సభలో ప్రసంగిస్తున్న సమయంలో బొత్స తీవ్రంగా ఇబ్బంది పడటాన్ని గమనించిన మంత్రి పయ్యావుల కేశవ్ వెంటనే స్పందించారు.బొత్స ఇబ్బందిని గుర్తించిన మంత్రి పయ్యావుల.. ప్రసంగాన్ని కాసేపు నిలిపివేసి, కూర్చుని విశ్రాంతి తీసుకోవాలని […] The post బొత్సకు మళ్లీ అస్వస్థత… appeared first on Visalaandhra .
విజయవంతమైన ఉచిత కంటి వైద్య శిబిర
విజయవంతమైన ఉచిత కంటి వైద్య శిబిర కంటి పరీక్షలు నిర్వహిస్తున్న వైద్యులతో లయన్స్
దాతల సహకారంతోనే ఆసుపత్రిలో సేవా కార్యక్రమాలు..
-శ్రీ సత్య సాయి సేవా సమితి విశాలాంధ్ర ధర్మవరం; దాతల సహకారంతోనే ప్రభుత్వ ఆసుపత్రిలో సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని శ్రీ సత్యసాయి సేవా సమితి పిఆర్టి సర్కిల్ ధర్మవరం నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా వారు పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పాలు బ్రెడ్లు బిస్కెట్లను 150 మందికి పంపిణీ చేసినట్లు వారు తెలిపారు. ఈ అల్పాహార సేవా కార్యక్రమానికి దాతగా పెనుకొండ వీఆర్వో బాలయ్య నిర్వహించడం పట్ల వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. అనంతరం ప్రభుత్వ […] The post దాతల సహకారంతోనే ఆసుపత్రిలో సేవా కార్యక్రమాలు.. appeared first on Visalaandhra .
#VenkyAnil5: Keerthy Suresh Locked
Victory Venkatesh and Anil Ravipudi will team up for the fifth time after F2, F3, Sankranthiki Vastunnam and Mana Shankara Vara Prasad Garu. Venkatesh has approved the plot narrated by Anil Ravipudi. The director and his team are working on the final script and they are finalizing the actors and technicians. Nandamuri Kalyanram has been […] The post #VenkyAnil5: Keerthy Suresh Locked appeared first on Telugu360 .
ఇంటి ముందు ముగ్గు వేస్తుండగా.. చైన్ స్నాచింగ్..
హనుమకొండ: సుబేదారి పోలీస్స్టేషన్ పరిధిలోని ఎక్సైజ్ కాలనీలో చైన్ స్నాచర్లు రెచ్చిపోయారు. ఇంటి ముందు ముగ్గు వేస్తున్న మహిళ మెడలోంచి బంగారు గొలుసు చోరీ చేశారు. అనంతరం అక్కడ నుంచి బైక్పై పరారయ్యారు. నిందితులు పారిపోతున్న దృశ్యాలు సిసి కెమెరాల్లో రికార్డయ్యాయి. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. సిసి పుటేజీ ఆధారంగా నిందితుల కోసం గాలిస్తున్నారు.
మంత్రికి విన్నతి పత్రం.. మంత్రిని సన్మానిస్తున్న సంఘ నాయకులుపెండింగ్ వేతనాలు చెల్లించేందుకు మంత్రి
Breaking : రేపటి నుంచి కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల సరఫరా బంద్
రేపటి నుంచి కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల సరఫరాను నిలిపివేయాలని గ్యాస్ కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి
సుఖోయ్ క్రాష్.. మృతుల్లో ఆపరేషన్ సిందూర్ పైలట్ #SukhoiCrash#IAF#PurveshDuragkar#OperationSindoor
YCP MLC | ఏమైందంటే… YCP MLC | ఆంధ్రప్రభ వెబ్ డెస్క్
ఆసీస్తో ఏకైక టెస్ట్.. స్వల్పస్కోర్కే భారత్ ఆలౌట్
పెర్త్: ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న టీం ఇండియా మహిళ జట్టు టి-20 సిరీస్ని కైవసం చేసుకుంది.. కానీ, వన్డే సిరీస్ని కోల్పోయింది. ఇప్పుడు ఆతిథ్య జట్టుతో ఏకైక టెస్ట్ మ్యాచ్లో తలపడుతోంది. ఈ మ్యాచ్లో ఆస్ట్రేలియా మహిళ జట్టు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. దీంతో తొలుత బ్యాటింగ్కి దిగిన హర్మన్ప్రీత్ సేన పెద్దగా రాణించలేకపోయింది. ఆస్ట్రేలియా బౌలర్ల ధాటికి భారత బ్యాటర్లు భారీ స్కోర్ సాధించలేకపోయారు. దీంతో 62.4 ఓవర్లలో 198 పరుగులకే భారత్ ఆలౌట్ అయింది. భారత బ్యాటింగ్లో జెమీమా (52) అర్థ శతకంతో రాణించగా.. షెఫాలీ వర్మ 35, కశ్వీ గౌతమ్ 34 పరుగులు చేశారు. ఆస్ట్రేలియా బౌలింగ్లో అన్నాబెల్ సదర్లాండ్ 4, లూసీ హామిల్టన్ 3, డార్సీ బ్రౌన్ 2, అష్లే గార్డ్నర్ 1 వికెట్ తీశారు. ప్రస్తుతం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆసీస్ జట్టు 7 ఓవర్లు ముగిసేసరికి 1 వికెట్ నష్టానికి 17 పరుగులు చేసి.. 181 పరుగుల వెనుకంజలో ఉంది. క్రీజ్లో లిచ్ఫీల్డ్(2), పెర్రీ (11) ఉన్నారు.
before60minutes |డాక్టర్లు చెబుతున్న షాకింగ్ నిజాలు
before60minutes | డాక్టర్లు చెబుతున్న షాకింగ్ నిజాలు before60minutes | ఫోన్ స్క్రీన్
జూబ్లీహిల్స్లోని ఓ కేఫ్ కస్టమర్ ఆర్డర్ చేసిన బిర్యానీలో బీడీ ప్రత్యక్షం కావడం కలకలం రేపింది
ప్రజలతో మమేకమై వారి సమస్యలు తెలుసుకోవాలి: వివేక్ వెంకటస్వామి
హైదరాబాద్: పంట సాగు చేయగానే ఆదాయం రాదనే విషయాన్ని రైతులకు తెలపాలని మంత్రి వివేక్ వెంకటస్వామి తెలిపారు. ఆయిల్ పామ్ గురించి రైతులకు అవగాహన కల్పించాలని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రజలతో మమేకమై వారి సమస్యలు తెలుసుకోవాలని, ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు అందరికీ అందేలా చూడటం కోసమే ఈ ప్రోగ్రాం అని తెలియజేశారు. ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సింగూరు సమస్య గురించి లేవనెత్తారని, పాఠశాలలో డ్రింకింగ్ వాటర్ సప్లై ఆర్వో ప్లాంట్స్ ఉన్నాయా? అని..ప్రశ్నించారు. మిషన్ భగీరథతో పాటు అమృత్ స్కీం అమలు చేయాలని, పాఠశాలలో మౌలికవసతులు, వైద్యంపై దృష్టి సారించాలని వివేక్ వెంకటస్వామి అధికారులకు సూచించారు.
పురపాలక సంఘ బకాయిలను చెల్లించండి
పురపాలక సంఘ కమిషనర్ వెంకటరమణయ్య విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని 40 వార్డులలో గల ప్రజలు పురపాలక సంఘ బకాయిలను చెల్లించి సహకరిస్తే పట్టణం అభివృద్ధి చెందుతుందని పురపాలక సంఘ కమిషనర్ వెంకట రమణయ్య తెలిపారు. ఈ సందర్భంగా వారు పట్టణములో పలుచోట్ల బకాయిలు గల వాటిపై ప్రత్యేక శ్రద్ధ కనపరిచి, దీంతోపాటు వారు తిరిగారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పట్టణంలోని పలు థియేటర్లు, పలు డిగ్రీ, జూనియర్ కళాశాలలు, దీర్ఘకాలిక బకాయిలు ఉన్న ఇళ్ల వద్దకు […] The post పురపాలక సంఘ బకాయిలను చెల్లించండి appeared first on Visalaandhra .
గల్లీ నుంచి ఢిల్లీవరకు మీ హక్కుల కోసం పోరాటం చేశాం: రేవంత్
హైదరాబాద్: ఎన్నికల్లో గెలవాలన్న ప్రయత్నంలో ఉన్న తమకు మీరంతా అండగా నిలబడ్డారని సిఎం రేవంత్ రెడ్డి తెలిపారు. మీ అందరి అండదండలతో ఈ ప్రభుత్వం వచ్చిందని అన్నారు. హైదరాబాద్ శిల్పకళా వేదికలో మాదిగ ఎంప్లాయిస్ కో ఆర్టినేషన్ మీటింగ్ జరిగింది. ఈ సందర్భంగా సిఎం మీడియాతో మాట్లాడుతూ.. ప్రజలు వారి సమస్యల పరిష్కారం కోసం మమ్మల్ని గెలిపించారని, 2023 తమ దగ్గర అధికారం లేదు.. అక్రమ సంపాదన లేదు అని.. మాటలతోనో, మూటలతోనో అయితే 2023 లో తాము గెలిపించేవాళ్లం కాదు అని తెలియజేశారు. గల్లీ నుంచి ఢిల్లీవరకు మీ హక్కుల కోసం పోరాటం చేశామని, వేలాది మంది కేసుల్లో ఇరుక్కున్నారని, మీ పోరాటంలో అనేకమంది ప్రాణాలు పోయాయని రేవంత్ ఆవేదన వ్యక్తం చేశారు. 20 ఏళ్ల నుంచి తాను ఈ సమస్యను చూస్తూనే ఉన్నానని మన న్యాయమైన హక్కులను సాధించేందుకు తన వంతు ప్రయత్నం చేశానని పేర్కొన్నారు. వర్గీకరణ అన్ని సమస్యలకు పరిష్కారం చూపించిందా అంటే.. చూపించి ఉండకపోవచ్చునని, తాను బలహీనుల పక్కనే నిలబడి కొట్లాడానని, మీ న్యాయమైన హక్కులను సాధించేందుకు తన వంతు ప్రయత్నం చేశానని అన్నారు. ఎవరు ఏమనుకున్నా కర్ణుడిలా మాదిగల విషయంలో మిత్ర ధర్మాన్ని పాటించాని అన్నారు. ఎన్ని రాజకీయ ఒత్తిడులు ఉన్నా సమస్యకు పరిష్కారం చూపించానని, మాదిగ వర్గీకరణ అమలు చేస్తున్న తొలి రాష్ట్రం తెలంగాణ కావడం సంతోషంగా ఉందని చెప్పారు. ఎస్సి వర్గీకరణ చేసి దేశానికి మార్గదర్శకంగా నిలబడ్డాం అని.. మీరందరూ అండగా నిలబడితే ఈ సమస్యల పరిష్కారం పెద్ద సమస్యే కాదు అని అన్నారు. ప్రభుత్వ పథకాలు అందరికీ వచ్చాయా అంటే తనకు తెలీదు అని.. పేదలకు పంచడానికి భూములు లేవు అని అన్నారు. అందరికీ నాణ్యమైన విద్య అందించేందుకు ప్రణాళికలు రచిస్తున్నామని, అర్హులందరికీ పథకాలు అందేలా చూడాల్సింది అధికారులేనని రేవంత్ స్పష్టం చేశారు.
కాకతీయ విద్యానికేతన్ నందు ఘనంగా సరస్వతి పూజ
విశాలాంధ్ర ధర్మవరం;;పట్టణంలోని స్థానిక కాకతీయ విద్యానికేతన్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ నందు ఘనంగా సరస్వతి పూజ నిర్వహించారు 2026 మార్చ్ 16వ తేదీన పదవ తరగతి పరీక్షలు రాయబోవు విద్యార్థిని విద్యార్థులు అత్యంత భక్తి శ్రద్ధలతో గణపతి, సరస్వతి, లక్ష్మీ పూజ నిర్వహించారు.ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ నిర్మలాదేవి మాట్లాడుతూ పదవ తరగతి పరీక్షలు రాయబోవు విద్యార్థులు ఇష్టంతో కష్టపడి చదివితే తిరుగులేని విజయాలు సాధిస్తారని ఆ దిశగా విద్యార్థులు ఒత్తిడి లేకుండా పరీక్షలు రాసి […] The post కాకతీయ విద్యానికేతన్ నందు ఘనంగా సరస్వతి పూజ appeared first on Visalaandhra .
Telangana |తాగునీటిలో మురుగు వాసన…బకెట్ నీటితో నిరసన
Telangana | తాగునీటిలో మురుగు వాసన…బకెట్ నీటితో నిరసన మా సమస్యను పట్టించుకోండి
Pawan Kalyan Calls for Alliance Unity, Targets YSRCP in Assembly
Deputy Chief Minister Pawan Kalyan delivered a pointed speech in the Andhra Pradesh Legislative Assembly while speaking on the Finance Bill. His message was direct. The ruling alliance must stay united and communicate its work better to the people. At the same time he launched a sharp attack on the opposition YSR Congress Party. Pawan […] The post Pawan Kalyan Calls for Alliance Unity, Targets YSRCP in Assembly appeared first on Telugu360 .
TDP vs YSRCP |రాజకీయ ఉద్రిక్తతలు…
TDP vs YSRCP | రాజకీయ ఉద్రిక్తతలు… TDP vs YSRCP |
భూమిని ఆక్రమించారని.. పెట్రోల్ పోసుకొని దంపతుల ఆత్మహత్యయత్నం
జగిత్యాల అర్బన్ మండలం మోతె పంచాయతీ కార్యాలయంలో దంపతుల ఒంటిపై పెట్రోలు పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశారు. తమ భూమిని అక్రమంగా సొంత బాబాయ్ పేరుపై రిజిస్ట్రేషన్ చేశారన్న ఆవేదనతో రాజేష్ ఆయన భార్య శిరీష కార్యాలయంలోనే పెట్రోల్ పోసుకోగా.. అక్కడే ఉన్న సిబ్బంది అడ్డుకున్నారు. గ్రామ పంచాయతీ అధికారులు తన తండ్రి మరణం తర్వాత తమ కుటుంబానికి సంబంధించిన 25 గుంటల భూమితో పాటు ఇల్లును సొంత బాబాయ్ రిజిస్ట్రేషన్ చేసుకున్నాడని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు. భూమిని, పంచాయతీ సిబ్బంది లంచాలకు ఆశపడి వేరే వ్యక్తుల పేరు మీద మార్పిడి చేశారని బాధితులు ఆరోపించారు. న్యాయం కోసం ఎన్నిసార్లు కార్యాలయాల చుట్టూ తిరిగినా ఫలితం లేదన్నారు. స్థానికులు వారి కళ్లను నీటితో కడిగి, ప్రాథమిక చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు.
సత్య సాయి జిల్లా ఏపీ జేఏసీ వైస్ చైర్మన్ గా ఆర్ రామకృష్ణ నాయక్ ఎన్నిక
విశాలాంధ్ర ధర్మవరం;;శ్రీ సత్య సాయి జిల్లాలోని అన్ని ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలతో కూడిన ఆంధ్రప్రదేశ్ జాయింట్ యాక్షన్ కమిటీ శ్రీ సత్యసాయి జిల్లా వైస్ చైర్మన్ గా ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్ రామకృష్ణ నాయక్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు యుటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి శెట్టిపి జయచంద్రారెడ్డి జిల్లా అధ్యక్షులు డి. శ్రీనివాసులు తెలియజేశారు. అనంతరం రామకృష్ణ నాయక్ మాట్లాడుతూ ఉద్యోగ ఉపాధ్యాయుల సమస్యల పట్ల రాజీలేని పోరాటాల కొనసాగిస్తానని తెలిపారు.రామకృష్ణ నాయక్ […] The post సత్య సాయి జిల్లా ఏపీ జేఏసీ వైస్ చైర్మన్ గా ఆర్ రామకృష్ణ నాయక్ ఎన్నిక appeared first on Visalaandhra .
1000points |సెన్సెక్స్ పతనం.. స్టాక్ మార్కెట్లో భారీ కుదుపు…
1000points | సెన్సెక్స్ పతనం.. స్టాక్ మార్కెట్లో భారీ కుదుపు… 1000points |
ఉచిత కంటి ఆపరేషన్ల వైద్య శిబిరమును సద్వినియోగం చేసుకోండి..
రోటరీ క్లబ్ అధ్యక్షులు నాగభూషణవిశాలాంధ్ర ధర్మవరం;; పట్టణములోని ప్రభుత్వ ఆసుపత్రి ఎదురుగా గల కోటా స్కూల్ నందు మార్చి 8వ తేదీ ఆదివారం ఉదయం ఏడు గంటల నుండి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఉచిత కంటి ఆపరేషన్ నిర్వహిస్తున్నట్లు రోటరీ క్లబ్ అధ్యక్షులు నాగభూషణ, కార్యదర్శి విజయభాస్కర్,కోశాధికారి నరేందర్ రెడ్డి, క్యాంపు చైర్మన్ రామిరెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా సాంస్కృతిక మండలి లో రోటరీ క్లబ్ కమిటీ వారు కరపత్రాలను విడుదల చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ […] The post ఉచిత కంటి ఆపరేషన్ల వైద్య శిబిరమును సద్వినియోగం చేసుకోండి.. appeared first on Visalaandhra .
“ఓపెన్ హౌస్” నిర్వహించిన గుంటూరు పోలీసులు..
“ఓపెన్ హౌస్” నిర్వహించిన గుంటూరు పోలీసులు.. గుంటూరు, ఆంధ్రప్రభ : అంతర్జాతీయ మహిళా
ఏప్రిల్ నాటికి వంశధార ఎత్తిపోతల పూర్తి
ఏప్రిల్ నాటికి వంశధార ఎత్తిపోతల పూర్తి జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్
Social Media Ban for Children: Andhra Pradesh Takes a Bold Step
Concerns about the impact of social media on children are growing across the world. Governments are beginning to recognize that uncontrolled digital exposure at a young age can affect mental health, behaviour, and academic performance. In this context, two southern Indian states have taken an important step. Karnataka and Andhra Pradesh have announced plans to […] The post Social Media Ban for Children: Andhra Pradesh Takes a Bold Step appeared first on Telugu360 .
పెండింగ్ వేతనాలు చెల్లించేందుకు మంత్రి హామీ
పెండింగ్ వేతనాలు చెల్లించేందుకు మంత్రి హామీ ఉట్నూర్, ఆంధ్రప్రభ : గిరిజన సంక్షేమ
gulf heart attack : గల్ఫ్ గుండెకు షాక్ Andhra Prabha News Analysis
gulf heart attack : గల్ఫ్ గుండెకు షాక్ Andhra Prabha News
సివిల్స్ తుది ఫలితాలు విడుదల.. టాప్-10 ర్యాంకర్లు వీరే..
అఖిల భారత సర్వీసుల్లో నియామకాల కోసం యూపీఎస్సీ (UPSC) నిర్వహించిన సివిల్స్ (మెయిన్) – 2025 తుది ఫలితాలు(UPSC Civils 2025 final Results)విడుదలయ్యాయి. యూపీఎస్సీ (UPSC) అధికారులు శుక్రవారం మధ్యాహ్నం ఈ ఫలితాలను విడుదల చేశారు.(UPSC Civils Final result 2025). మొత్తంగా 958 మందిని వివిధ సర్వీసులకు ఎంపిక చేయగా.. జనరల్ కేటగిరీ నుంచి 317 మంది, ఈడబ్ల్యూఎస్ నుంచి 104, ఓబీసీ నుంచి 306, ఎస్సీ కేటగిరీ నుంచి 158, ఎస్టీ కేటగిరీ […] The post సివిల్స్ తుది ఫలితాలు విడుదల.. టాప్-10 ర్యాంకర్లు వీరే.. appeared first on Visalaandhra .
మొండి బకాయిదారులపై పోలీస్ శాఖ కేసులు..
మొండి బకాయిదారులపై పోలీస్ శాఖ కేసులు.. జీఎస్టీమొండి బకాయిలు వసూలుకు సహకారం అందించాలి
Ustaad Bhagat Singh: Aggressive Plans are On
The team of Ustaad Bhagat Singh is working round the clock to wrap up the post-production works on time as the release has been advanced by a week. Ustaad Bhagat Singh will be released on March 19th and Thaman is working on the final background score. Harish Shankar and producer Ravi met Pawan Kalyan and […] The post Ustaad Bhagat Singh: Aggressive Plans are On appeared first on Telugu360 .
Tough Competition for Dhurandhar 2 in all Languages
Dhurandhar happens to be the biggest hit of Indian cinema last year and the sequel of the film Dhurandhar: The Revenge will hit the screens on March 19th and will take advantage of the long weekend. The first part had a Hindi release alone while Dhurandhar: The Revenge will release in Telugu, Tamil, Kannada and […] The post Tough Competition for Dhurandhar 2 in all Languages appeared first on Telugu360 .
జాన్వీ పుట్టినరోజు స్పెషల్.. సర్ప్రైజ్ ఇచ్చిన ‘పెద్ది’ టీం
హైదరాబాద్: అతిలోక సుందరి శ్రీదేవి, బోనీ కపూర్ల కుమార్తెగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి.. తన అందచందాలతో ప్రేక్షఖుల మనస్సు దోచుకున్న సుందరి జాన్వీ కపూర్. బాలీవుడ్లో పలు చిత్రాల్లో నటిస్తూనే.. టాలీవుడ్లో ఎన్టిఆర్ ‘దేవర’ సినిమాతో సూపర్హిట్ అందుకుంది. కాగా, జాన్వీ శుక్రవారం తన పుట్టిన రోజు జరుపుకుంటోంది. ఈ సందర్భంగా ఆమెకు అభిమానులు, స్నేహితులు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు చెబుతున్నారు. ప్రస్తుతం టాలీవుడ్లో జాన్వీ నటి్స్తున్న చిత్రం ‘పెద్ది’. జాన్వీ పుట్టిన రోజు సందర్భంగా ‘పెద్ది’ మూవీ టీం ఓ ప్రత్యేక వీడియో ద్వారా అమె శుభాకాంక్షలు తెలిపింది. ఈ సినిమాలో జాన్వీ పాత్ర ఎలా ఉండనుందో ఈ వీడియో చూస్తే అర్థమవుతోంది. కాగా, రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో శివరాజ్ కుమార్, దివ్యేందు, జగపతి బాబు తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఎఆర్ రహమాన్ ఈ సినిమాకు సంగీతం అందించారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన రెండు పాటలు సూపర్హిట్ అయ్యాయి. విలేజ్ స్పోర్ట్స్ డ్రామాగా ఈ సినిమాను బుచ్చిబాబు సనా తెరకెక్కిస్తున్నారు.
న్యూయార్క్ మేయర్నే నియమించలేని ట్రంప్ ఇరాన్ లీడర్ను నియమిస్తారా?
: ఇరాన్ మంత్రి చురకఇరాన్లో పాలన మార్పుకు అమెరికా, ఇజ్రాయెల్ ప్రయత్నిస్తున్నాయని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఇరాన్ తదుపరి సుప్రీం లీడర్ను ఎన్నుకోవడంలో తన పాత్ర ఉండాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు. ఈ అంశంపై ఇరాన్ విదేశాంగ సహాయమంత్రి సయ్యద్ ఖతిబ్జాదే తీవ్రంగా స్పందించారు. ట్రంప్ తన దేశంలోని న్యూయార్క్ మేయర్ను కూడా నియమించలేడని, అలాంటిది ఇరాన్ సుప్రీం లీడర్ను ఎలా నియమిస్తారని ప్రశ్నించారు.న్యూయార్క్ మేయర్ ఎన్నికల్లో ఇటీవల మమ్దానీ ఎన్నికైన విషయాన్ని […] The post న్యూయార్క్ మేయర్నే నియమించలేని ట్రంప్ ఇరాన్ లీడర్ను నియమిస్తారా? appeared first on Visalaandhra .
anchor|అదిరెన్.. అనసూయ అందాలు
anchor| అదిరెన్.. అనసూయ అందాలు ఆంధ్రప్రభ వెబ్డెస్క్ : అందాల ముద్దుగుమ్మ అనసూయ
వర్క్షాప్లు సక్రమంగా నిర్వహించాలి..
వర్క్షాప్లు సక్రమంగా నిర్వహించాలి.. గుంటూరు, ఆంధ్ర ప్రభ : జిల్లాలో ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను
UPSC Civils | ఫలితాలు విడుదల.. UPSC Civils | ఆంధ్రప్రభ వెబ్

26 C