TG CM |గృహనిర్బంధం వల్లే కేసీఆర్ రావడం లేదు…
TG CM | గృహనిర్బంధం వల్లే కేసీఆర్ రావడం లేదు… TG CM
కేంద్రీయ విద్యాలయాల్లో ప్రవేశాల కోసం ఆన్లైన్ రిజిస్ట్రేషన్..
కేంద్రీయ విద్యాలయాల్లో ప్రవేశాల కోసం ఆన్లైన్ రిజిస్ట్రేషన్.. ఏప్రిల్ 15 వరకు రిజిస్ట్రేషన్లకు
Bike-Car |పెట్రోల్ vs ప్రీమియం పెట్రోల్ – నిజంగా ఏది బెస్ట్?
Bike-Car | పెట్రోల్ vs ప్రీమియం పెట్రోల్ – నిజంగా ఏది బెస్ట్?
Social media |దేశవ్యాప్తంగా వైరల్ అవుతున్న ట్రెండ్స్
Social media | దేశవ్యాప్తంగా వైరల్ అవుతున్న ట్రెండ్స్ Social media |
పట్టణాభివృద్ధి పై మంత్రి నారాయణతో ఎమ్మెల్యే భేటీ…
పట్టణాభివృద్ధి పై మంత్రి నారాయణతో ఎమ్మెల్యే భేటీ… నరసరావుపేట, ఆంధ్రప్రభ : నరసరావుపేట
సర్కిల్ వన్ మొబైల్ కోర్టులో 8 కేసులు…
సర్కిల్ వన్ మొబైల్ కోర్టులో 8 కేసులు… రూ 1570 అపరాధ రుసుం
ప్రయాణికులకు ఎమ్మార్పీ ధరలకే విక్రయించాలి
ప్రయాణికులకు ఎమ్మార్పీ ధరలకే విక్రయించాలి కరీమాబాద్, ఆంధ్రప్రభ ; వరంగల్ రైల్వేస్టేషన్లోని అన్ని
Network | 300 బెట్టింగ్ వెబ్సైట్లు, యాప్స్పై నిషేధం
Network | 300 బెట్టింగ్ వెబ్సైట్లు, యాప్స్పై నిషేధం Network | ఆంధ్రప్రభ,
ముస్లింలకు తక్షణం గ్యాస్ డోర్ డెలివరీ చేయాలి…
ముస్లింలకు తక్షణం గ్యాస్ డోర్ డెలివరీ చేయాలి… ఇబ్రహీంపట్నం, ఆంధ్రప్రభ : కొండపల్లి
Gold Rate March2026 |బంగారం, వెండి ధరల తాజా అప్డేట్
Gold Rate March2026 | బంగారం, వెండి ధరల తాజా అప్డేట్ Gold
ఆల్ ఇండియా గేట్ లో చరణ్ తేజ కు 129వ ర్యాంకు..
విశాలాంద్ర వలేటివారిపాలెం (ప్రకాశం జిల్లా ) : ఆల్ ఇండియా స్థాయిలో నిర్వహించిన గేట్ పరీక్షలో ఈర్ల చరణ్ తేజ 129వ ర్యాంక్ సాధించాడు. గురువారం రాత్రి ఆల్ ఇండియా గేట్ ఫలితాలు విడుదల చేశారు. ఈ ఫలితాల్లో వలేటివారిపాలెం మండల కేంద్రంఅయిన వలేటివారిపాలెం గ్రామం నకు చెందిన ఈర్ల శ్రీనివాసరావు సుజాత దంపతుల కుమారుడు చరణ్ తేజ 129 వ ర్యాంకు సాధించాడు. చరణ్ తేజ ఇంజినీరింగ్ నిట్ కలకత్తాలో పూర్తి చేశాడు. ప్రస్తుతం ఐఐటి […] The post ఆల్ ఇండియా గేట్ లో చరణ్ తేజ కు 129వ ర్యాంకు.. appeared first on Visalaandhra .
Differences |సర్ప్రైజ్ ఇస్తామని…
Differences | సర్ప్రైజ్ ఇస్తామని… Differences | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ :
సమీక్ష సమావేశం నిర్వహించిన జిల్లా కలెక్టర్ ఏ. శ్యామ్ ప్రసాద్ విశాలాంద్ర బ్యూరో శ్రీ సత్యసాయి – పుట్టపర్తి సత్యసాయి విమానాశ్రయంలో పటిష్టమైన భద్రతను కల్పించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ పిలుపునిచ్చారు. శుక్రవారం విమానాశ్రయంలో నిర్వహించిన ఎయిర్పోర్టు భద్రతా కమిటీ సమావేశానికి ఆయన అధ్యక్షత వహించారు.భద్రతా పరమైన సమస్యలు తలెత్తినప్పుడు ప్రభుత్వ అధికారులు, విమానాశ్రయ నిర్వాహకులు పరస్పర సహకారంతో సమాచారాన్ని పంచుకోవాలి.అత్యవసర సమయాల్లో ఏ శాఖ ఎలాంటి చర్యలు తీసుకోవాలనే […] The post విమానాశ్రయ భద్రతపై సమీక్ష appeared first on Visalaandhra .
హైదరాబాద్ లో దోమల బీభత్సంపై వీడియో వైరల్ #telugupost #mosquitos #viralvideo #hyderabad
Andhra Prabha Smart Edition |AP|స్మార్ట్ డాక్టర్/గోదారి మింగేసింది
ఆంధ్రప్రభ స్మార్ట్ ఎడిషన్ 20-03-2026, 4.00PM ap ఏపీలో స్మార్ట్ డాక్టర్..
budget 2026 |ప్రభుత్వానిది మూడు ముక్కలాట
budget 2026 | ప్రభుత్వానిది మూడు ముక్కలాట ప్రజలపై ప్రేమ లేదుబడ్జెట్ ద్వారా
మల్లు భట్టి విక్రమార్క ప్రసంగం కొనసాగుతుండగానే… బీఆర్ఎస్ వాకౌట్
తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు వాడీవేడిగా కొనసాగాయి. ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క ఈరోజు అసెంబ్లీలో తన బడ్జెట్ ప్రసంగాన్ని ప్రారంభించగానే.. ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ ఊహించని రీతిలో నిరసన వ్యక్తం చేసింది. ప్రభుత్వం ప్రజల చెవిలో పూలు పెట్టి మోసం చేస్తోందని అంటూ, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా తమ చెవుల్లో రంగు రంగుల పువ్వులు పెట్టుకుని సభలోకి వచ్చారు. బడ్జెట్ ప్రసంగం మొదలవ్వగానే బీఆర్ఎస్ సభ్యులు స్పీకర్ పోడియం వద్దకు దూసుకెళ్లారు. ఆరు […] The post మల్లు భట్టి విక్రమార్క ప్రసంగం కొనసాగుతుండగానే… బీఆర్ఎస్ వాకౌట్ appeared first on Visalaandhra .
Andhra Prabha Smart Edition |TS|భట్టి బడ్జెట్../ఆ ఆరు గోవిందా
ఆంధ్రప్రభ స్మార్ట్ ఎడిషన్ 20-03-2026, 4.00PM ts భలే పసందుగా భట్టి
ఇసుక తరలింపును అడ్డుకున్న వెంకటాపూర్ గ్రామస్తులు..
వేల్పూర్, ఆంధ్రప్రభ : బాల్కొండ నియోజకవర్గం వేల్పూర్ మండలంలోని వెంకటాపూర్ శుక్రవారం తమ
అకాల వర్షం.. నేలరాలిన మామిడి..
ఊట్కూర్, ఆంధ్రప్రభ ; నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండల కేంద్రంలో గత రెండు
AP CM |చంద్రబాబు పై రోజా విమర్శలు
AP CM | చంద్రబాబు పై రోజా విమర్శలు AP CM |
ಫೆಬ್ರವರಿ 14ರ ದಕ್ಷಿಣ ಆಫ್ರಿಕಾ ವಿರುದ್ಧದ ಪಂದ್ಯದ ವಿಡಿಯೋವನ್ನು, ಇಶ್ ಸೋಧಿ ಭಾರತ ರಾಷ್ಟ್ರಗೀತೆ ಕೇಳಿ ಭಾವುಕರಾದರು ಎಂದು ಹಂಚಿಕೆ
ధురంధర్ 2 పై టాలీవుడ్ హీరోలు ప్రశంసించడంపై ప్రకాశ్ రాజ్ సెటైర్
విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్ మరోసారి తన వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు. ఇటీవల విడుదలైన బాలీవుడ్ చిత్రం ధురంధర్ ది రివెంజ్ ను దక్షిణాది స్టార్ హీరోలు ప్రశంసించడంపై ఆయన పరోక్షంగా అనుమానం వ్యక్తం చేశారు. ఈ ప్రశంసల వెనుక ఉన్నది నిజమైన అభిమానమేనా, లేక ఇతర బాధ్యతలు కూడా ఉన్నాయా? అనే అర్థం వచ్చేలా ఆయన కామెంట్ చేశారు. వివరాల్లోకి వెళితే… రణ్వీర్ సింగ్ హీరోగా ఆదిత్య ధర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ స్పై థ్రిల్లర్ […] The post ధురంధర్ 2 పై టాలీవుడ్ హీరోలు ప్రశంసించడంపై ప్రకాశ్ రాజ్ సెటైర్ appeared first on Visalaandhra .
జట్టు చెత్త ప్రదర్శన.. కీలక నిర్ణయం తీసుకున్న కెప్టెన్
పసికూన ఐర్లాండ్ టి-20 ప్రపంచకప్లో అత్యంత చెత్త ప్రదర్శన చేసింది. జట్టు కెప్టెన్ పాల్ స్టిర్లింగ్ తన జట్టును సమర్థవంతంగా నడిపించలేకపోయాడు. దీంతో స్టిర్లంగ్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. టి-20 జట్టు కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. టి-20 కెప్టెన్గా తప్పుకున్న వన్డే, టెస్ట్ కెప్టెన్గా కొనసాగనున్నాడు. స్టిర్లింగ్ చివరగా టి-20 ప్రపంచకప్ 2026లో జట్టును నడిపించాడు. ఈ టోర్నమెంట్లో కేవలం రెండు మ్యాచ్లు మాత్రమే ఆడాడు. అతడికి గాయం కావడంతో లోర్కాన్ టక్కర్కి కెప్టెన్సీ బాధ్యతలు తాత్కాలికంగా నియమించారు. ఇప్పుడు స్టిర్లింగ్ పూర్తిగా తప్పుకోవడంతో టక్కర్ లేదా హ్యారీ టెక్టర్కి ఐర్లాండ్ టి-20 జట్టు సారథ్య బాధ్యతను అప్పగించే అవకాశం ఉంది. స్టిర్లింగ్ కెప్టెన్సీ నుంచి తప్పుకొన్న.. జట్టులో సభ్యుడిగా మాత్రం కొనసాగుతాడు.
క్రీడలు మానసిక ఉల్లాసానికి దోహదపడతాయి…
ఊట్కూర్, ఆంధ్రప్రభ : క్రీడలు ప్రతినిత్యం ఆడడంవల్ల శారీరక దృఢత్వంతోపాటు మానసిక ఉల్లాసానికి
తెలంగాణ విద్యార్థులకు బంపర్ ఆఫర్.. నెలకు రూ.2,000 స్టైఫండ్తో పాటు ఫ్రీ భోజనం!
తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి దిశగా మరో కీలక ముందడుగు పడింది. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క శాసనసభలో రూ.3,24,234 కోట్ల భారీ అంచనాతో 2026-27 వార్షిక బడ్జెట్ను ప్రవేశపెట్టారు.అంబేద్కర్ ఆలోచనలకు అనుగుణంగా సామాజిక, ఆర్థిక న్యాయం లక్ష్యంగా ఈ బడ్జెట్ను రూపొందించినట్లు ఆయన స్పష్టం చేశారు.ముఖ్యంగా విద్యా రంగానికి అధిక ప్రాధాన్యతనిస్తూ పలు కీలక నిర్ణయాలు ప్రకటించారు. ఈసారి విద్యా రంగానికి ప్రభుత్వం రూ.26,674 కోట్ల భారీ కేటాయింపులు చేసింది.విద్యార్థుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని పలు […] The post తెలంగాణ విద్యార్థులకు బంపర్ ఆఫర్.. నెలకు రూ.2,000 స్టైఫండ్తో పాటు ఫ్రీ భోజనం! appeared first on Visalaandhra .
Alert |పెట్రోల్ బంక్ మోసాలు… జాగ్రత్తగా లేకపోతే అంతే..
Alert | పెట్రోల్ బంక్ మోసాలు… జాగ్రత్తగా లేకపోతే అంతే.. Alert |
భద్రాచలం వద్ద గోదావరి లో 5 గురు యువకులు గల్లంతు....Bhadrachalam #Godavari #BreakingNews
శాంతిభద్రతలకు భారీగా బడ్జెట్ కేటాయింపు.. తెలంగాణ బడ్జెట్ పార్ట్ – 2
2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను రూ. 3,24,234 కోట్లతో రాష్ట్ర వార్షిక బడ్జెట్ ను డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క శాసనసభలో ప్రవేశపెట్టారు. అటు శాసనమండలిలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా మల్లు భట్టి మాట్లాడుతూ… అంబేద్కర్ అడుగుజాడల్లోనే తమ ప్రభుత్వం పాలన సాగిస్తోందని తెలిపారు. వెనుకబడిన, పేద వర్గాల పిల్లలకు నాణ్యమైన విద్యను అందించడంతో పాటు, వారికి అన్ని విధాలా అండగా ఉంటామని చెప్పారు. […] The post శాంతిభద్రతలకు భారీగా బడ్జెట్ కేటాయింపు.. తెలంగాణ బడ్జెట్ పార్ట్ – 2 appeared first on Visalaandhra .
Lokesh Responds to Ugadi Pooja Row, Calls Out “Misleading Campaign”
A fresh political controversy has erupted after photos from Ugadi celebrations at the residence of Nara Lokesh surfaced on social media. Certain visuals from the pooja room were picked up and circulated with claims that they were linked to occult practices. The narrative was widely amplified by sections of YSRCP’s social media ecosystem. However, a […] The post Lokesh Responds to Ugadi Pooja Row, Calls Out “Misleading Campaign” appeared first on Telugu360 .
mrunal thakur |సోషల్ మీడియాలో సెగలు
mrunal thakur | సోషల్ మీడియాలో సెగలు ఆంధ్రప్రభ వెబ్డెస్క్ : టాలీవుడ్
ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు… పార్టీ పటిష్టతకు కృషిప్రభుత్వ విప్ విజయ రమణారావు పెద్దపల్లి, ఆంధ్రప్రభ
అద్దాలు పగలగొట్టి… కారులో సొమ్ము అపహరణ. బోధన్, ఆంధ్రప్రభ : బ్యాంకులో పని
Charan – Sukumar |ప్రాజెక్ట్ పట్టాలెక్కేది ఎప్పుడు…?
Charan – Sukumar | ప్రాజెక్ట్ పట్టాలెక్కేది ఎప్పుడు…? Charan – Sukumar
మున్సిపాలిటీ అభివృద్ధికి పాటుపడండి…
మున్సిపాలిటీ అభివృద్ధికి పాటుపడండి… నంద్యాల గ్రేడ్ వన్ మున్సిపాలిటీ ప్రత్యేక అధికారిగా కలెక్టర్
పిడుగుపాటుకు ఎద్దు మృతి జైనూర్, ఆంధ్రప్రభ : కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా
లండన్లో పాన్ ఉమ్మితే భారీ జరిమానా..#London #Fine #PublicCleanliness #PanSpitting #UKNews #Awareness
Pawan Kalyan : పవన్ ఒక్కరే ఉన్నారా? మాస్ ఇమేజ్ మళ్లీ అధికారాన్ని తెచ్చిపెడుతుందా?
జనసేన పార్టీ స్థాపించి పదమూడేళ్లు కావస్తుంది.
డ్రమ్ము సిద్ధం.... ప్రియుడితో భార్యను పంపించిన భర్త
లక్నో: డ్రమ్ము సిద్ధంగా ఉందా? అని ప్రియుడికి సందేశం పంపిన ప్రియురాలి ఫోన్ చూసి భర్త షాక్ తిన్నాడు. వెంటనే భార్యను ప్రియుడు వద్దకు వెళ్లాలని సూచించాడు. ఈ సంఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం బులంద్ షహర్ ప్రాంతంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... రాజ్ కుమార్ అనే వ్యక్తి భార్య, ఆరు నెలల కుమారుడితో కలిసి ఉంటున్నాడు. ఇటీవల అతని భార్య ప్రియుడితో మాట్లాడుతుండడం గమనించి నిలదీశాడు. తనకు ప్రియుడు ఉన్నాడని అతనితో వెళ్లిపోతానని భార్య తెగేసి చెప్పింది. భార్య ఫోన్ పరిశీలించగా నగ్న ఫోటోలతో పాటు సిమెంట్ డ్రమ్ము మెసేజ్ చూసి ఒక్కసారిగా భర్త వణికిపోయాడు. వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. ఏం చేద్దామని భర్తను పోలీసులు ప్రశ్నించారు. తాను ఇంకొన్ని రోజులు బ్రతకాలనుకుంటున్నానని, ఈమెతో కాపురం చేసి సిమెంటు డ్రమ్ములో ముక్కలుగా మారే బదులు ఈమెను వదిలేయడం మేలు అంటూ పోలీసులకు రాజ్ కుమార్ బదులిచ్చాడు. భార్యను ప్రియుడు వద్దకు పంపించాలని పోలీసులను ప్రాదేయపడ్డాడు. హమ్మయ్య ప్రాణాలతో బయటపడ్డానని పోలీస్ స్టేషన్ నుంచి భర్త వెళ్లిపోయాడు.
నదిలో ఈతకు వెళ్లి ఇంజినీరింగ్ విద్యార్థులు గల్లంతు
భద్రాచలం: సరదాగా ఈత కొట్టందుకు నదిలో దిగిన విద్యార్థుల కథ విషాదాంతమైంది. గోదవరి నదిలో స్నానానికి వెళ్లిన విద్యార్థులు నీట మునిగి గల్లంతు అయ్యారు. భద్రాచలంకు చెందిన ఏడుగురు యువకులు కూనవరం రోడ్డులోని గోదావరి నదలో స్నానాలు చేసేందుకు దిగారు. నది లోతు తెలియకపోవడంతో ప్రమాదవశాత్తు వారిలో ఐదుగురు మునిగిపోయారు. మిగిలిన ఇద్దరు అదృష్టం కొద్దీ ఒడ్డుకు చేరుకున్నారు. ఇది గమనించిన స్థానికులు గల్లంతైన వారి కోసం బోట్లపై వెళ్లి గాలిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
పర్యావరణ పరిరక్షణ మన ధ్యేయం.. ఈ నెల 22 వ తేదిన బాలమేళా
కురిసిన వడగళ్ల వాన… రైతుకు కన్నీటి ధార..
కురిసిన వడగళ్ల వాన… రైతుకు కన్నీటి ధార.. చందూర్, ఆంధ్రప్రభ : చందూర్
Budget |బీఆర్ఎస్ ఎమ్మెల్యేల వాకౌట్
Budget | బీఆర్ఎస్ ఎమ్మెల్యేల వాకౌట్ Budget | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్
జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలంలో పెద్దపులి సంచారం #Jagityala #TigerAlert #Kodimyala #ForestNews
Aditya dhar |ప్లాన్ మామూలుగా లేదుగా..?
Aditya dhar | ప్లాన్ మామూలుగా లేదుగా..? Aditya dhar | ఆదిత్య
22k, 24k |బంగారం, వెండి ధరల్లో భారీ మార్పులు
22k, 24k | బంగారం, వెండి ధరల్లో భారీ మార్పులు ఆంధ్రప్రభ వెబ్డెస్క్
Ys Sharmila :జాబ్ క్యాలెండర్ పై వైఎస్ షర్మిల సెటైర్లు
జాబ్ క్యాలెండర్ పై ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల సెటైర్ వేశారు
సంక్రాంతి, ఉగాది గడిచినా రైతుభరోసా పడలేదు: కెటిఆర్
హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యమని గ్యారెంటీ కార్డులు ఇచ్చి భద్రం చేసుకోమన్నారని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ తెలిపారు. ఆరు గ్యారెంటీల పేరుతో కాంగ్రెస్ మోసం చేసిందని అన్నారు. ఈ సందర్భంగా గన్ పార్క్ వద్ద మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ చెప్పిన 6 గ్యారెంటీలు, 420 హామీలు నీటిమూటలయ్యాయని కెటిఆర్ విమర్శించారు. బడ్జెట్ లో రైతులకు, బిసిలకు జరుగుతున్న అన్యాయంపై, రూ.2500 మహాలక్ష్మి నిధులు ఎప్పుడిస్తారని అడుగుతామని, ఉద్యోగాలపై బొంకుతున్న కాంగ్రెస్ ను నిలదీస్తామని తెలియజేశారు. సంక్రాంతి, ఉగాది గడిచినా రైతుభరోసా పడలేదని, ఎన్నికల ముందు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చల్సిందే అని కెటిఆర్ డిమాండ్ చేశారు.
Telangana |ఆర్థిక శాఖకు రూ.60,438 కోట్లు
Telangana | ఆర్థిక శాఖకు రూ.60,438 కోట్లు Telangana | ఆంధ్రప్రభ, వెబ్
అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కులవివక్ష
అంబేద్కర్ కోనసీమ జిల్లాలో దళితుల పట్ల కులవివక్ష సంచలనంగా మారింది
విద్యుత్ సేవల్లో విప్లవాత్మక మార్పు
విద్యుత్ సేవల్లో విప్లవాత్మక మార్పు ఆంధ్రప్రభ ప్రతినిధి, భూపాలపల్లి : విద్యుత్ వినియోగదారులకు
రంజాన్ వేడుకల ఏర్పాట్లు పరిశీలన…
రంజాన్ వేడుకల ఏర్పాట్లు పరిశీలన… జైనూర్, ఆంధ్రప్రభ : పవిత్ర రంజాన్ మాసం
అవినాష్ రెడ్డీ నాటకాలు ఆపు : బీటెక్ రవి
వైఎస్ వివేకా హత్యపై అవినాష్రెడ్డి వ్యాఖ్యలను బీటెక్ రవి ఖండించారు
రూ.3,24,234 కోట్లతో తెలంగాణ బడ్జెట్.. ప్రవేశపెట్టిన భట్టి
తెలంగాణ ప్రభుత్వం వార్షిక బడ్జెట్ను ప్రవేశపెట్టింది. శాసనసభలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క బడ్జెట్ ప్రవేశపెట్టి ప్రసంగాన్ని ప్రారంభించారు. రూ.3,24,234 కోట్లతో రాష్ట్ర బడ్జెట్ను ప్రవేశపెట్టారు. అటు శాసనమండలిలో ఉత్తమ్కుమార్రెడ్డి బడ్జెట్ను ప్రవేశపెట్టారు. బడ్జెట్ స్వరూపంమొత్తం బడ్జెట్.. రూ.3,24,234 కోట్లురెవెన్యూ వ్యయం.. రూ.2,34,406 కోట్లుమూలధన వ్యయం.. రూ.47,267 కోట్లుబడ్జెట్ ముఖ్యాంశాలు..1.15 కోట్ల కుటుంబాలకు రూ.5 లక్షలతో జీవిత బీమా.. ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకానికి రూ.4 వేల కోట్లుజూన్ 2 నుంచి ఇందిరమ్మ కుటుంబ జీవిత […] The post రూ.3,24,234 కోట్లతో తెలంగాణ బడ్జెట్.. ప్రవేశపెట్టిన భట్టి appeared first on Visalaandhra .
10 నిమిషాలకో క్యాన్సర్ కేసు...20 నిమిషాలకొక మరణం.. రాష్ట్రాన్ని వణికిస్తున్న మహమ్మారి #CancerCases
TDP : యువతరం.. గాడి తప్పితే.. ఎలా? టీడీపీలో అంతర్మధనం
తెలుగుదేశం పార్టీకి యువరక్తం ఎక్కించాలని చూస్తుంటే పార్టీకి వారే ఎసరు పెట్టేటట్లు కనిపిస్తున్నారు
వరంగల్ శివనగర్ లో డ్రై డే ఫ్రైడే…
వరంగల్ శివనగర్ లో డ్రై డే ఫ్రైడే… దోమల నివారణకు చర్యలు… కరీమాబాద్,
రాష్ట్రంలో మరో మూడు రోజులు వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరిక
ఏపీలో వాతావరణ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో వచ్చే మూడు రోజులు పలు ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది.ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావం కారణంగా ఈ వర్షాలు నమోదయ్యే సూచనలు ఉన్నాయని అధికారులు తెలిపారు.కొన్ని ప్రాంతాల్లో గంటకు గరిష్ఠంగా 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించారు.శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా విస్తృతంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశముందని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ […] The post రాష్ట్రంలో మరో మూడు రోజులు వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరిక appeared first on Visalaandhra .
బిఆర్ఎస్ గెలిచిన నియోజకవర్గాల్లో ఇంటిగ్రేటెడ్ స్కూళ్లు ఎందుకు మంజూరు చేయడం లేదు: హరీష్ రావు
హైదరాబాద్: బిఆర్ఎస్ ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ఇంటిగ్రేటెడ్ స్కూళ్లు మంజూరు చేయడం లేదని బిఆర్ఎస్ పార్టీ శాసనసభాపక్ష ఉపనేత హరీష్ రావు తెలిపారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు వెళ్తుండగా హరీష్ రావు మీడియాతో చిట్ చాట్ చేశారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలు, బీజేపీ ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో కూడా ఇంటిగ్రేటెడ్ స్కూల్ మంజూరు చేశారని, ప్రతీ ఇంటిగ్రేటెడ్ స్కూల్ టెండర్ ఎక్సెస్లో ఇస్తున్నారనరి దుయ్యబట్టారు. తొమ్మిది స్కూల్ నిర్మాణ కాంట్రాక్టులు కెఎల్ఎస్ఆర్ కంపెనీకి ఇచ్చారని, అత్యధికంగా కొండా సురేఖ నియోజకవర్గంలో 4.99, దామోదర రాజనర్సింహ నియోజకవర్గంలో 4.99 శాతం ఎక్సెస్కు టెండర్లు కట్టబెట్టారని దుయ్యబట్టారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, సీతక్క, తుమ్మల నాగేశ్వరరావు నియజకవర్గాలలో 4.95% ఎక్సెస్లో టెండర్ కట్టబెట్టారని విమర్శలు గుప్పించారు. జూపల్లి కృష్ణారావు నియోజకవర్గంలో 4.77, కోమటిరెడ్డి వెంకటరెడ్డి నియోజకవర్గంలో 4 87, స్పీకర్ గడ్డం ప్రసాద్ నియోజకవర్గంలో 4.89, శ్రీధర్ బాబు నియోజకవర్గంలో 4.89 శాతం ఎక్సెస్కు టెండర్లు కట్టబెట్టారని ధ్వజమెత్తారు. బిఆర్ఎస్ ఎమ్మెల్యేల నియోజకవర్గాలకు ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఇవ్వలేదు కానీ, బిఆర్ఎస్ పార్టీలో గెలిచి కాంగ్రెస్ పార్టీకి వెళ్లిన వారికి ఇచ్చారని హరీష్ చురకలంటించారు. కెసిఆర్ హయాంలో అన్ని పథకాలు అన్ని నియోజకవర్గాల్లో సమానంగా అమలు చేశామని, ఈ అంశంపై అసెంబ్లీలో మాట్లాడతానన్నారు.
ఎండిన పంటకు నష్టపరిహారం అందించాలి…
ఎండిన పంటకు నష్టపరిహారం అందించాలి… సంస్థాన్ నారాయణపురం, ఆంధ్రప్రభ : వేసవి ప్రారంభంలోనే
క్రికెట్ బెట్టింగ్ పాల్పడిన వారికి పోలీసుల కౌన్సిలింగ్
దర్శి, ఆంధ్రప్రభ: క్రికెట్ బెట్టింగ్కు పాల్పడిన పలువురిని అదుపులోకి తీసుకొని వారికి పోలీసులు
జాబ్ క్యాలెండర్ విడుదల పట్ల హర్షం..
దర్శి, ఆంధ్రప్రభ: ఉగాది సందర్భంగా కూటమి ప్రభుత్వం యువతకు ఉద్యోగాల పండుగను ప్రకటించడం
కమిటీల కూర్పుపై అసంతృప్తి స్వరాలు..
కమిటీల కూర్పుపై అసంతృప్తి స్వరాలు.. నార్సింగి, ఆంధ్రప్రభ : మెదక్ జిల్లా నార్సింగి
తాగునీటి ఎద్దడి నివారణకు ప్రత్యేక ప్రణాళిక
. కుప్పంలో 20 సమస్యాత్మక గ్రామాల గుర్తింపు. రూ.23 లక్షలతో అంచనాలు విశాలాంధ్ర-చిత్తూరు : జిల్లాలో భానుడి భగభగలు మొదలవ్వకముందే గ్రామీణ నీటి సరఫరా శాఖ అప్రమత్తమైంది. రానున్న వేసవి కాలంలో ప్రజలకు, పశువులకు తాగునీటి ఎద్దడి కలగకుండా ఉండేందుకు అధికారులు భారీ కసరత్తు చేపట్టారు. జిల్లా వ్యాప్తంగా నీటి లభ్యత ఆశాజనకంగా ఉన్నప్పటికీ, కుప్పం నియోజకవర్గంలోని కొన్ని ప్రాంతాల్లో నీటి ఎద్దడి తలెత్తే అవకాశం ఉందని గుర్తించిన అధికారులు రూ.23 లక్షలతో ముందస్తు ప్రణాళికను సిద్ధం […] The post తాగునీటి ఎద్దడి నివారణకు ప్రత్యేక ప్రణాళిక appeared first on Visalaandhra .
TG |కుటుంబానికి రూ.5 లక్షల సాయం…
TG | కుటుంబానికి రూ.5 లక్షల సాయం… TG | ఆంధ్రప్రభ, వెబ్
ఇంద్రకీలాద్రిపై వైభవంగా వసంత నవరాత్రులు..
ఇంద్రకీలాద్రిపై వైభవంగా వసంత నవరాత్రులు.. కనకాంబరాలు, గులాబీలతో జగన్మాతకు విశేష పుష్పార్చనకలెక్టర్ లక్ష్మీశ
మాజీ ఎమ్మెల్యే టీసీ రాజన్ కన్నుమూత
. గాంధీజీతో కలిసి సాగిన స్వాతంత్ర్య సమరయోధుడు. రూ. 2,500 ఎన్నికల ఖర్చుతో గెలిచిన అరుదైన నేత విశాలాంధ్ర-చిత్తూరు : ఉమ్మడి చిత్తూరు జిల్లా రాజకీయాల్లో ఒక విలువైన శకం ముగిసింది. పలమనేరు మాజీ ఎమ్మెల్యే, స్వాతంత్ర్య సమరయోధుడు టీసీ రాజన్ (108) శుక్రవారం బెంగళూరులో గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. ఆడంబరాలు ఎరుగని జీవనం, నైతిక విలువలతో కూడిన రాజకీయాలకు ఆయన నిలువెత్తు చిరునామాగా నిలిచారు. శతాధిక వృద్ధుడైన రాజన్ మరణంతో జిల్లాలో విషాద ఛాయలు అలముకున్నాయి.గాంధీజీ […] The post మాజీ ఎమ్మెల్యే టీసీ రాజన్ కన్నుమూత appeared first on Visalaandhra .
ఇంద్రకీలాద్రిపై అన్నదానానికి లక్ష విరాళం..
ఇంద్రకీలాద్రిపై అన్నదానానికి లక్ష విరాళం.. ఇంద్రకీలాద్రి, ఆంధ్రప్రభ ; విజయవాడలోని ఇంద్రకీలాద్రి పై
గోదావరి నదిలో పడి ఐదుగురు గల్లంతు
గోదావరి నదిలో పడి ఐదుగురు గల్లంతయ్యారు
ఘనంగా ఉగాది మహోత్సవాలు… చివరి రోజు విశేష పూజలు
ఘనంగా ఉగాది మహోత్సవాలు… చివరి రోజు విశేష పూజలు నంద్యాల, నంద్యాల బ్యూరో,
హొర్మూజ్ ఉద్రిక్తతలు.. 180 డాలర్ల దిశగా చమురు ధర: సౌదీ
పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఘర్షణల కారణంగా ఇంధన క్షేత్రాలు లక్ష్యంగా మారుతున్నాయి.ముఖ్యంగా హొర్మూజ్ జలసంధి వద్ద ఏర్పడుతున్న అంతరాయాలు ప్రపంచ చమురు మార్కెట్లలో ఆందోళనలను మరింత పెంచుతున్నాయి. ఇప్పటికే చమురు సరఫరాపై భయాలు నెలకొన్న నేపథ్యంలో తాజా దాడులు పరిస్థితిని మరింత సంక్లిష్టం చేస్తున్నాయి. జలసంధిలో నౌకల రాకపోకలు ఏప్రిల్ చివరివరకు ఇదే విధంగా నిలిచిపోతే,ఒక బ్యారెల్ చమురు ధర 180 డాలర్ల వరకు చేరే అవకాశముందని సౌదీ అరేబియా అంచనా వేస్తోంది. ఈ విషయాన్ని అంతర్జాతీయ మీడియా […] The post హొర్మూజ్ ఉద్రిక్తతలు.. 180 డాలర్ల దిశగా చమురు ధర: సౌదీ appeared first on Visalaandhra .
ఐపిఎల్కి ముందు ఢిల్లీకి షాక్.. సన్రైజర్స్కి ఎదురుదెబ్బ..
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 మరో వారంలో ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో అన్ని ఫ్రాంచైజీలు కసరత్తులు ప్రారంభించాయి. ఈసారి ఎలాగైనా కప్పును సొంతం చేసుకోవాలని ఉవ్విల్లూరుతున్నాయి. అయితే కొన్ని జట్లలో కీలక ఆటగాళ్లు గాయాల పాలు కావడం అసంతృప్తిని కలిగిస్తోంది. ఇప్పటికే గాయాల కారణంగా పాట్ కమ్మిన్స్, హేజిల్వుడ్ లీగ్ ఆరంభంలో కొన్ని మ్యాచ్లకు దూరం అయ్యారు. తాజాగా ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు ఆ జట్టు స్టార్ బౌలర్ మిచెల్ స్టార్క్ దూరం అవుతున్నట్లు క్రికెట్ ఆస్ట్రేలియా వర్గాలు తెలిపాయి. గత ఏడాదిగా స్టార్క్పై తీవ్ర పని భారం పడిందని క్రికెట్ ఆస్ట్రేలియా తెలిపింది. యాషెస్ సిరీస్లో స్టార్క్ అన్ని మ్యాచులు ఆడాడు. బిగ్బాష్ లీగ్లోనూ పాల్గొన్నాడు. అయితే టి-20లో వేసేది నాలుగు ఓవర్లే అయినా ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. కొత్త బంతితో స్టార్క్ అద్భుతాలు చేస్తాడు. కానీ, అతడిపై పని భారం పెరిగే అవకాశం ఉందని.. ఆ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని ఆసీస్ బోర్డు భావిస్తోంది. అందుకే రాబోయే రోజుల్లో ‘రిటర్న్ టు ప్లే’ ప్రొటోకాల్స్ను అనుసరించి క్రికెట్ ఆస్ట్రేలియా అనుమతి ఇవ్వనుంది. దీంతో తొలి వారంలో స్టార్క్ మ్యాచ్లకు దూరమయ్యే అవకాశం ఉంది. ఇక ఇప్పటికే రెగ్యులర్ కెప్టెన్, పేస్ బౌలర్ పాట్ కమ్మిన్స్ని కొన్ని మ్యాచ్కు దూరం చేసుకున్న సన్రైజర్స్కి మరో ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు ఆల్ రౌండర్ జాక్ ఎడ్వర్డ్స్ కూడా లీగ్ నుంచి నిష్క్రమించాడు. గాయం వల్ల అతడు పూర్తిగా దూరమైనట్లు ఎస్ఆర్హెచ్ వర్గాలు తెలిపాయి. అన్క్యాప్డ్ ఓవర్సీస్ ప్లేయర్గా గత వేలంలో రూ.3 కోట్లకు సన్రైజర్స్ అతడిని తీసుకుంది. అయితే అతడి స్థానంలో జట్టులోకి ఎవరు వస్తారనే విషయంలో క్లారిటీ లేదు.
VFX Delays Costing Big for Producers
Several big-budget attempts are relying on VFX shots to bring the visual richness on screen. The makers are spending a lot of money for the VFX work. Special teams are being hired and there are several firms that are working to get the best output. Directors like Rajamouli who never compromises on the output will […] The post VFX Delays Costing Big for Producers appeared first on Telugu360 .
మొక్కజొన్న రైతులకు ఊరట.. నేటి నుంచి కొనుగోలు కేంద్రాలు ప్రారంభం
తెలంగాణలో మొక్కజొన్న రైతులకు ఊరట కల్పించే దిశగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించాలని మార్క్ఫెడ్కు ఆదేశాలు జారీ చేసింది.ఈ మేరకు శుక్రవారం నుంచే కొనుగోళ్లు మొదలుకానున్నాయి. ఈ యాసంగి సీజన్లో రాష్ట్రవ్యాప్తంగా రైతులు రికార్డు స్థాయిలో మొక్కజొన్న సాగు చేశారు.మొత్తం 11,21,494ఎకరాల్లో పంట పండించగా,దాదాపు 29.79లక్షల టన్నుల దిగుబడి వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.ఇప్పటికే పంట మార్కెట్లోకి చేరడం ప్రారంభమైంది. అయితే అధిక ఉత్పత్తి, ఇతర మార్కెట్ పరిస్థితుల […] The post మొక్కజొన్న రైతులకు ఊరట.. నేటి నుంచి కొనుగోలు కేంద్రాలు ప్రారంభం appeared first on Visalaandhra .
తెలంగాణ రూ.3.24 లక్షల కోట్ల బడ్జెట్.. కీలక ప్రకటనలు ఇవే
తెలంగాణ ప్రభుత్వం వార్షిక బడ్జెట్ను శాసనసభలో ప్రవేశపెట్టింది.ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క సభలో బడ్జెట్ ప్రసంగాన్ని ప్రారంభిస్తూ వివరాలు వెల్లడించారు.ఈ ఏడాది రాష్ట్ర బడ్జెట్ను మొత్తం రూ.3,24,234 కోట్లుగా ప్రకటించారు. ప్రతి పౌరుడికి సామాజిక, ఆర్థిక న్యాయం అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఆలోచనలు, మార్గదర్శకత్వాన్ని అనుసరించుతూ పాలన కొనసాగిస్తున్నామని పేర్కొన్నారు.మరోవైపు శాసనమండలిలో మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి బడ్జెట్ను ప్రవేశపెట్టారు. బడ్జెట్ స్వరూపంమొత్తం బడ్జెట్: రూ.3,24,234 కోట్లురెవెన్యూ వ్యయం: రూ.2,34,406 […] The post తెలంగాణ రూ.3.24 లక్షల కోట్ల బడ్జెట్.. కీలక ప్రకటనలు ఇవే appeared first on Visalaandhra .
Hyderabad Metro Services Disrupted on Nagole–Raidurg Corridor, Commuters Face Delays
Commuters in Hyderabad faced a difficult morning on Friday as metro services were disrupted due to technical issues on the busy Nagole to Raidurg corridor. The unexpected glitches caused multiple halts and delays, leaving passengers stranded at several stations during peak hours. According to reports, a metro train stopped repeatedly along the route. It first […] The post Hyderabad Metro Services Disrupted on Nagole–Raidurg Corridor, Commuters Face Delays appeared first on Telugu360 .
తెలంగాణ బడ్జెట్ @ రూ. 3.24 లక్షల కోట్లు
హైదరాబాద్: తాము పాలకులం కాదు.. ప్రజలకు సేవకులం అని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. రాష్ట్రాన్ని అభివృద్ధి మార్గంలోకి తీసుకెళ్తున్నామని అన్నారు. తెలంగాణ అసెంబ్లీలో 2026-27 వార్షిక బడ్జెట్ ను భట్టి విక్రమార్క ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా భట్టి ప్రసంగించారు. ప్రజల ప్రయోజనాలే కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష్యమని, రాష్ట్రాభివృద్ధి కోసం శక్తి వంచన లేకుండా పనిచేస్తున్నామని తెలియజేశారు. గత ప్రభుత్వం చేసిన ఆర్థిక విధ్వంసాన్ని సరిచేస్తున్నామని, బాధ్యతతో ఎవరు ప్రశ్నించినా బాధ్యతతోనే సమాధానమిస్తామని భట్టి విక్రమార్క సూచించారు. జూన్ 2 నుంచి ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పధకం ప్రారంభిస్తామన్నారు. తెలంగాణ తలసరి ఆదాయం రూ. 4,18,931 కోట్లుగా ఉందని, వృద్ధిరేటు 10.20 శాతంగా ఉందన్నారు. జాతీయ వృద్ధి రేటు కంటే తెలంగాణ వృద్ధి రేటు 2.7 శాతం ఎక్కువగా ఉందన్నారు. తెలంగాణ తలసరి ఆదాయం 1.9 రెట్లు పెరిగిందని తెలిపారు. 2034 నాటికి 1 ట్రిలియన్ డాలర్ల ఎకానమీ లక్ష్యంగా పెట్టుకున్నామని, 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఎకనమీ టార్గెట్ అని భట్టివిక్రమార్క అన్నారు. రాష్ట్ర బడ్జెట్: రూ.3,24,234 కోట్లు రెవెన్యూ వ్యయం: రూ.2,34,406 కోట్లు మూలధన వ్యయం: రూ.47,267 కోట్లు మూలధన ఆదాయం: రూ.82,870 కోట్లు బడ్జెట్ కేటాయింపులు వ్యవసాయానికి 23,179 కోట్లు సివిల్ సప్లై శాఖకు 7366 కోట్లు పశు సంవర్ధక శాఖకి 1529 కోట్ల విద్యుత్ శాఖకు 21,285 కోట్లు విద్యా శాఖకి 26, 674 కోట్లు వైద్య ఆరోగ్య శాఖకు 13679 కోట్లు కార్మిక శాఖకు 998 కోట్లు మహిళా శిశు సంక్షేమ శాఖ కి 3143 కోట్లు షెడ్యూల్ కులాలకు 11784 కోట్లు, షెడ్యూల్ తెగలకు 7937 కోట్లు వెనక బడిన తరగతులకు 12511 కోట్లు మైనార్టీ సంక్షేమానికి 3769 కోట్లు రాజీవ్ యువ వికాసం కు 6వేల కోట్లు గృహ నిర్మాణానికి 7430 కోట్లు ఐటీ శాఖకు 875 కోట్లు పరిశ్రమల శాఖకి 3490 కోట్లు చేనేత శాఖకు 258 కోట్లు పంచాయతీ రాజ్ శాఖ కు 33,688 కోట్లు ఇరిగేషన్ కు 22,615 కోట్లు రవాణా రోడ్డు భవనాల శాఖకి 12,789 కోట్లు న్యాయ శాఖకు 2367 కోట్లు పురపాలక పట్టణాభివృద్ధి శాఖకు 17,907 కోట్లు హోం శాఖకు 11,907 కోట్లు గోదావరి పుష్కరాలకు 500 కోట్లు. పర్యాటక శాఖకు 1224 కోట్లు.
పంట నష్టపోయిన రైతులకు ఏపీ సర్కార్ భరోసా..
ఏపీకి మరో మూడు రోజులు వర్ష సూచనఆంధ్రప్రదేశ్లో కురుస్తున్న అకాల వర్షాలు, వడగళ్ల వానతో పంట నష్టపోయిన రైతులకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని విపత్తుల నిర్వహణ సంస్థ (ఏపీఎస్డీఎంఏ) ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు నష్టపోయిన రైతులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం పరిహారం అందిస్తామని ఆయన స్పష్టం చేశారు. రానున్న మూడు రోజులు కూడా రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్ తీరం వెంబడి 3.1 […] The post పంట నష్టపోయిన రైతులకు ఏపీ సర్కార్ భరోసా.. appeared first on Visalaandhra .
చిట్యాల, ఆంధ్రప్రభ ; రాష్ట్ర ప్రభుత్వం నకిరేకల్ శాసన సభ్యులు వేముల వీరేశమును
నవోదయ సీట్లు సాధించిన కోచింగ్ సెంటర్…
నవోదయ సీట్లు సాధించిన కోచింగ్ సెంటర్… దర్శి, ఆంధ్రప్రభ : దర్శి లోనీ
మోజ్తాబా బతికే ఉన్నాడని వీడియోను విడుదల చేసిన ఇరాన్
టెహ్రాన్: ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ మొజ్తాబా ఖమేనీ వీడియోను విడుదల చేశారు. తాము బాంబు దాడులు చేయడంతో మొజ్తాబా తీవ్రంగా గాయపడి మృతి చెందాడని అమెరికా, ఇజ్రాయెల్ అరోపణలు చేసిన విషయం తెలిసిందే. దీంతో ఇరాన్ అధికారిక మీడియా ఐఆర్ఐబిలో మొజ్తాబా వీడియోను ప్రసారం చేశారు. కొంతమందికి మతపరమైన బోధనలు చేస్తున్నట్లుగా వీడియోలో కనిపించింది. ఈ వీడియో ఎప్పటిదనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. అమెరికా-ఇజ్రాయెల్ జరిపిన దాడులు అలీ ఖమేనీ మృతి చెందిన తరువాత తొలి వీడియోను విడుదల చేశారు. సుప్రీం నేతగా ఎన్నికైన తరువాత మోజ్తాబా కనిపించకపోవడంతో అందరూ చనిపోయి ఉంటారని భావించారు. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కూడా మోజ్తాబా మృతి చెందాడని ఆరోపణలు చేయడంతో బలంచేకూరినట్లైంది. ఇరాన్ మీడియాలో ఈ వీడియోను విడుదల చేయడంతో ఆయన బతికే ఉన్నాడని తెలుస్తోంది. కానీ అది పాత వీడియో లేదా ప్రస్తుత పరిస్థితులపై ఎందుకు మాట్లాడలేదని నెటజన్లు అడుగుతున్నారు. ప్రస్తుతం ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ భీకర దాడులు చేస్తున్న విషయం తెలిసిందే.
దళారులను నమ్మి రైతులు మోసపోవద్దు..
నర్సంపేట, ఆంధ్రప్రభ : రైతులు మక్కజొన్నలు దళారులకు అమ్మి మోసపోవద్దని వరంగల్ జిల్లా
Trump Seeks 200 Bn : తప్పని ఖర్చు Andhra Prabha Detail Report
Trump Seeks 200 Bn : తప్పని ఖర్చు Andhra Prabha Detail
శ్రీ ధన మైసమ్మకు వెండి పాదాలు సమర్పించిన భక్తులు
కరీమాబాద్, ఆంధ్రప్రభ ; శ్రీ ధన మైసమ్మ దేవాలయం మెట్లబావి అమ్మవారికి 500
Election Commission to decide Jana Nayagan’s Fate
There is no clarity about the censor clearance and the release plans of Vijay’s film Jana Nayagan which is delayed by three months. The makers have invested big money and the interests are mounting on a regular basis. There are different speculations about the Revising Committee watching the film. Some say that the screening was […] The post Election Commission to decide Jana Nayagan’s Fate appeared first on Telugu360 .
రంజాన్ సెలవు 21వతేదీకి మార్పు.. ఏపీ సీఎస్ సాయి ప్రసాద్
ఆంధ్రప్రదేశ్లో రంజాన్ పండుగ సెలవు తేదీలో ప్రభుత్వం మార్పు చేసింది. ముందుగా ప్రకటించినట్లు శుక్రవారం (మార్చి 20) కాకుండా, శనివారం (మార్చి 21)న రంజాన్ సెలవుగా నిర్ధారించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి. సాయి ప్రసాద్ నిన్న జీవో ఆర్టి నెం: 612 ద్వారా ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో శుక్రవారం రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు యథావిధిగా పనిచేస్తాయని స్పష్టం చేశారు.గురువారం నెలవంక కనిపించని నేపథ్యంలో, పండుగను శనివారం జరుపుకోనున్నట్లు ఏపీ వక్ఫ్ […] The post రంజాన్ సెలవు 21వతేదీకి మార్పు.. ఏపీ సీఎస్ సాయి ప్రసాద్ appeared first on Visalaandhra .
ప్లాస్టిక్ వ్యర్థాలతో తారు రోడ్డు
చత్తీశ్గఢ్లో విజయవంతమైన ప్రాజెక్టు చత్తీశ్గఢ్: పర్యావరణానికి హాని కలిగించే ప్లాస్టిక్ వ్యర్థాలను వినియోగించి తారును తయారు చేశారు. స్వచ్ఛభారత్ మిషన్ కింద ఛత్తీస్గఢ్లోని సర్గుజా జిల్లా మైన్పాట్ ప్రాంతంలో చేపట్టిన ప్లాస్టిక్ వ్యర్థాలతో రహదారులు నిర్మించే పైలట్ ప్రాజెక్టు విజయవంతమైంది. ఒక కిలోమీటరు మేర ప్లాస్టిక్ వ్యర్థాలు కలిపిన తారు, కంకరలతో రోడ్డు వేశారు. దీంతో ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన కింద రహదారి నిర్మాణంలో ప్లాస్టిక్ వ్యర్థాలను విస్తృతంగా ఉపయోగించేందుకు మార్గం సుగమం అయింది. మైన్పాట్ […] The post ప్లాస్టిక్ వ్యర్థాలతో తారు రోడ్డు appeared first on Visalaandhra .
పదవ ఇంటర్ పరీక్ష తేదీల్లో మార్పు
పదవ ఇంటర్ పరీక్ష తేదీల్లో మార్పు నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ ; రాష్ట్రంలోని
ipl 2026| ఆల్రౌండర్కు గాయం ఆంధ్రప్రభ వెబ్డెస్క్ : సీజన్ ప్రారంభానికి ముందే

30 C