SENSEX
NIFTY
GOLD
USD/INR

Weather

34    C
...

Tamil Nadu Elections Turn Triangular as Telugu Voters Emerge as Key Deciders

Tamil Nadu is heading into a fiercely contested election. The political landscape has shifted into a three-way battle between the DMK alliance, the NDA bloc, and Vijay’s party. Alliances are almost final. Seat sharing has largely been settled. Candidate selection is now in its final stage. Amid this intense contest, one factor is drawing sharp […] The post Tamil Nadu Elections Turn Triangular as Telugu Voters Emerge as Key Deciders appeared first on Telugu360 .

తెలుగు 360 24 Mar 2026 2:29 pm

AP BJP : బీజేపీ వ్యూహం అదిరిందిగా.. సూపర్ ట్విస్ట్ ఉంటుందట

ఆంధ్రప్రదేశ్ లో శాసనసభ స్థానాలు పెంచడానికి బీజేపీ ఒక వ్యూహం ప్రకారం ముందుకు వెళుతున్నట్లు కనిపిస్తుంది.

తెలుగు పోస్ట్ 24 Mar 2026 2:29 pm

సమస్యలు పరిష్కరించాలంటూ ఆశా వర్కర్ల బిక్షాటన..

సమస్యలు పరిష్కరించాలంటూ ఆశా వర్కర్ల బిక్షాటన.. ర్యాలీ నిర్వహించి ఇంటింటికీ వెళ్లి బిక్షాటనడిమాండ్లు

ప్రభ న్యూస్ 24 Mar 2026 2:26 pm

ఎస్ఐని మర్యాదపూర్వకంగా కలిసిన కాంగ్రెస్ నాయకులు……

ఎస్ఐని మర్యాదపూర్వకంగా కలిసిన కాంగ్రెస్ నాయకులు…… రేగొండ, ఆంధ్రప్రభ : నూతన ఎస్సైగా

ప్రభ న్యూస్ 24 Mar 2026 2:22 pm

అక్రమ అరెస్టు అప్రజాస్వామికం…

అక్రమ అరెస్టు అప్రజాస్వామికం… బీఆర్ ఎస్ వి నాయకుల ముందస్తు అరెస్టు ఉట్నూర్,

ప్రభ న్యూస్ 24 Mar 2026 2:16 pm

26న నార్సింగిలో తైబజార్ వేలం…

26న నార్సింగిలో తైబజార్ వేలం… మెద‌క్‌, ఆంధ్ర‌ప్ర‌భ : మెద‌క్ జిల్లా నార్సింగి

ప్రభ న్యూస్ 24 Mar 2026 2:10 pm

మౌనం కాదు.. చేతల్లో చూపించండి..

మౌనం కాదు.. చేతల్లో చూపించండి.. ప్రధ యుద్ధంపై భారత్ స్పష్టమైన స్థానం తీసుకోవాలికాంగ్రెస్

ప్రభ న్యూస్ 24 Mar 2026 2:07 pm

AP |దంపతులకు తీవ్ర గాయాలు..

AP | దంపతులకు తీవ్ర గాయాలు.. AP | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్:

ప్రభ న్యూస్ 24 Mar 2026 2:07 pm

From28March |యువ ఆటగాళ్లకు గోల్డెన్ ఛాన్స్.. కొత్త స్టార్‌ల ఎంట్రీ

From28March | యువ ఆటగాళ్లకు గోల్డెన్ ఛాన్స్.. కొత్త స్టార్‌ల ఎంట్రీ From28March

ప్రభ న్యూస్ 24 Mar 2026 2:04 pm

సత్తియాడి జాతరలో భక్తి సందడి

సత్తియాడి జాతరలో భక్తి సందడి – ఘనంగా భోగ్ బండారో, గ్రామ ఐక్యతకు

ప్రభ న్యూస్ 24 Mar 2026 2:02 pm

బీఆర్ఎస్ వి నాయకుల ముందస్తు అరెస్ట్…

బీఆర్ఎస్ వి నాయకుల ముందస్తు అరెస్ట్… బెజ్జంకి, ఆంధ్రప్రభ : జాబ్ క్యాలెండర్,

ప్రభ న్యూస్ 24 Mar 2026 1:58 pm

Sunrisers Hyd |ఎస్‌ఆర్‌హెచ్‌కు బిగ్ బూస్ట్..

Sunrisers Hyd | ఎస్‌ఆర్‌హెచ్‌కు బిగ్ బూస్ట్.. Sunrisers Hyd | ఆంధ్రప్రభ,

ప్రభ న్యూస్ 24 Mar 2026 1:58 pm

ఇంటి జాగా అయినా ఇవ్వండిఅద్దె అయినా ఇవ్వండి : కె రామాంజనేయులు

విశాలాంధ్ర బ్యూరో` కర్నూలు : పేద ప్రజలకు ఇంటి జాగా అయినా ఇవ్వండి లేదా అద్దె అయినా చెల్లించాలని లేనిపక్షంలో రాబోయో స్థానిక సంస్థల ఎన్నికలలో కూటమి ప్రభుత్వం పేద ప్రజల ఆగ్రహానికి గురికాక తప్పదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కె రామాంజనేయులు హెచ్చరించారు. మంగళవారం సీపీఐ రాష్ట్ర సమితి పిలుపు మేరకు కలెక్టరేట్ వద్ద సీపీఐ నగర కార్యదర్శి పీ రామకష్ణారెడ్డి అద్యక్షతన పేదల ఇంటి స్థలాల కోసం ఆందోళన చేపట్టారు. ఈ […] The post ఇంటి జాగా అయినా ఇవ్వండిఅద్దె అయినా ఇవ్వండి : కె రామాంజనేయులు appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 24 Mar 2026 1:54 pm

Andhra Pradesh : చేరికల జోరుతో గ్లాస్ పార్టీని పట్టుకోలేమటగా?

ఆంధ్రప్రదేశ్ లో వచ్చే ఎన్నికలకు నియోజకవర్గాల సంఖ్య పెరుగుతుంది.

తెలుగు పోస్ట్ 24 Mar 2026 1:39 pm

Ys Sharmila : మిట్టల్ కు చంద్రబాబు దురంధర్.. విశాఖ స్టీల్ ప్లాంట్ కు ఖల్ నాయక్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుపై ఏపీసీసీ చీఫ్ షర్మిల మండిపడ్డారు

తెలుగు పోస్ట్ 24 Mar 2026 1:33 pm

99వ జయంతి వేడుకలు..

99వ జయంతి వేడుకలు.. రావి శోభనాద్రి చిత్రపటానికి నివాళులు అర్పించిన… ఎమ్మెల్యే వెనిగండ్ల

ప్రభ న్యూస్ 24 Mar 2026 1:27 pm

తూడుకుర్తిలో పనుల వేగం పెంచాలి..

నాగర్ కర్నూలు జిల్లా ప్రతినిధి, ఆంధ్రప్రభ ; నాగర్‌కర్నూల్ జిల్లా పరిధిలోని తూడుకుర్తి

ప్రభ న్యూస్ 24 Mar 2026 1:25 pm

Nara Lokesh : లోకేష్ ప్రజాదర్బార్ లో సమస్యలివీ

టీడీపీ కేంద్ర కార్యాలయంలో నారా లోకేష్ 85వ రోజు ప్రజాదర్బార్ నిర్వహించారు

తెలుగు పోస్ట్ 24 Mar 2026 1:24 pm

పచ్చదనం వ్యాప్తికి స్వచ్ఛ సుందర చల్లపల్లి పాత్ర కీలకం

పచ్చదనం వ్యాప్తికి స్వచ్ఛ సుందర చల్లపల్లి పాత్ర కీలకం అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి

ప్రభ న్యూస్ 24 Mar 2026 1:23 pm

బాధితులకు మెరుగైన వైద్యం అందించండి…

బాధితులకు మెరుగైన వైద్యం అందించండి… మంత్రి ఎన్ఎండి ఫరూక్ ఆదేశం… నంద్యాల బ్యూరో,

ప్రభ న్యూస్ 24 Mar 2026 1:20 pm

భారీగా పెరిగిన వంట నూనెల ధరలు

పశ్చిమాసియా యుద్ధం కారణంగా వంట నూనెల ధరలు పెరిగాయి

తెలుగు పోస్ట్ 24 Mar 2026 1:17 pm

నా పదేళ్ల ఒంటరి పోరును అధిష్టానం చిన్నచూపు చూసింది: జీవన్ రెడ్డి

హైదరాబాద్: తనది పూలబాట కాదు.. ముళ్లబాట అని ఎంఎల్ సి జీవన్ రెడ్డి తెలిపారు. తనకు పిసిసి చీఫ్ పదవి రాకుండా చేసినా బాధపడలేదని అన్నారు. జగిత్యాలలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని సంతోషపడ్డానని, రేవంత్ రెడ్డి కు పిసిసి చీఫ్, సిఎం భట్టి విక్రమార్కకి సిఎల్ పి లీడర్, డిప్యూటీ సిఎం ఇచ్చారని తెలియజేశారు. మరి తాను మండలి నేతను కాదా? తనకెందుకు అన్యాయం చేశారు? అని జీవన్ రెడ్డి ప్రశ్నించారు. తన పదేళ్ల ఒంటరి పోరును అధిష్టానం చిన్నచూపు చూసిందని, పార్టీ ఫిరాయింపుల్లో మనకు మాజీ సిఎం కెసిఆర్ ఆదర్శం కాదు కదా? అని.. అగ్రనేత రాహుల్ గాంధీ ఆలోచనలు ఏంటి? మనం చేస్తున్నదేంటీ? అని..కెసి వేణుగోపాల్ వంటి నేత ఇచ్చిన హామీ అమలు కాకపోతే పార్టీ ఎందుకు? అని.. ప్రశ్నించారు. అధిష్టానం తనను బుజ్జగించలేదని, కాంగ్రెస్ పార్టీ వీడి వెళ్తున్నానని తెలిసి..ఇలా వచ్చి అలా వెళ్లారని జీవన్ రెడ్డి చురకలంటించారు.     

మన తెలంగాణ 24 Mar 2026 1:16 pm

Investigation |దర్యాప్తు వేగవంతం

Investigation | దర్యాప్తు వేగవంతం Investigation | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: మొయినాబాద్

ప్రభ న్యూస్ 24 Mar 2026 1:15 pm

బుగ్గ కోనేరు పైప్‌లైన్ లీకేజీకి మోక్షం..

బెల్లంపల్లి, ఆంధ్రప్రభ : ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కన్నాల శ్రీ బుగ్గ రాజేశ్వర స్వామి

ప్రభ న్యూస్ 24 Mar 2026 1:14 pm

మతం మారితే ఎస్సి హక్కులు కోల్పోతారు: సుప్రీం

హైదరాబాద్: మతమార్పిడి అనంతరం ఎస్సిల హక్కుల గురించి సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది.  క్రైస్తవంలోకి మారిన వారు ఎస్సి హక్కులు కోల్పోతారని సుప్రీం తెలిపింది. హిందూ, సిక్కు, బౌద్ధ మతాలు కాకుండా వేరే మతాన్ని అనుసరించే ఏ వ్యక్తి కూడా షెడ్యూల్ కులంలోకి రారని పేర్కొంది. వేరే ఏ మతంలోకి మారినా షెడ్యూల్ కుల హోదాను కోల్పోతారని వెలువరించింది. క్రైస్తవ మతంలోకి మారిన వ్యక్తి షెడ్యూల్డ్ కాస్ట్ హక్కులను కోల్పోతారని ఎపి హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీం కోర్టు సమర్ధించింది. మత మార్పిడి తరువాత ఎస్‌సి హక్కులు కొనసాగవని జస్టిస్ పికె మిశ్రా, జస్టిస్ ఎన్‌వి అంజారియా నేతృత్వంలోని ధర్మాసనం తీర్పునిచ్చింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాపట్ల జిల్లా పిట్టలవానిపాలెం గ్రామంలో చింతాడ ఆనంద్ అనే వ్యక్తి ఎటువంటి అనుమతులు తీసుకోకుండా చర్చి నిర్వహిస్తున్నాడు. నిబంధనలకు విరుద్ధంగా ఆనంద్ చర్చి నిర్వహిస్తున్నాడని అక్కల రామిరెడ్డి, ఇతరులు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో వారిపై ఎస్‌సి, ఎస్‌టి అట్రాసిటీ కింద ఆనంద్ ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ సవాల్ చేస్తూ రామిరెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. ఆనంద్ వ్యక్తి అనే వ్యక్తి పాస్టర్‌గా మారాడని, ఎస్‌సి, ఎస్‌టి అట్రాసిటీ కేసులు వర్తించవని హైకోర్టులో పిటిషన్‌లో వివరించాడు. షెడ్యూల్ కులాల రాజ్యాంగం 1950లోని మూడోవ నిబంధన ప్రకారం హిందువు కాని వ్యక్తి ఎలా కులానికి చెందుతాడని కోర్టు ప్రశ్నించింది. పుట్టుకతో హిందువు అయినప్పటికి అతడు వేరే మతంలోకి మారడని, ఆనంద్ షెడ్యూల్ కులానికి చెందిన వాడు కాదని హైకోర్టు తీర్పు ఇచ్చింది. హిందు మతంలో కుల ప్రస్తావన ఉంది కానీ మహమ్మదీయ, క్రైస్తవ మతంలో కుల ప్రస్తావన లేదని తీర్పు ఇచ్చింది. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. భారత దేశ ఉన్నత న్యాయం స్థానం కూడా హైకోర్టు తీర్పును సమర్థించడంతో ఎస్‌సి, ఎస్‌టి అట్రాసిటీ కేసులు కొట్టివేయాలని ఆదేశాలు జారీ చేసింది.  

మన తెలంగాణ 24 Mar 2026 1:12 pm

Three Producers for Anil Ravipudi’s Next

Successful director Anil Ravipudi has started working on the script of his next film. The movie is a multi-starrer featuring Venkatesh and Kalyanram in the lead roles. Anil Ravipudi and his team are working on the final script and it will be ready by May. The pre-production work will be completed by June and the […] The post Three Producers for Anil Ravipudi’s Next appeared first on Telugu360 .

తెలుగు 360 24 Mar 2026 1:10 pm

బుడగ జంగాల కాలనీలో ఫుడ్ పాయిజన్..

బుడగ జంగాల కాలనీలో ఫుడ్ పాయిజన్.. 80 మందికి తీవ్ర అస్వస్థత10 మంది

ప్రభ న్యూస్ 24 Mar 2026 1:10 pm

రూ.వేలు దండుకుంటున్న ఆస్ప‌త్రులు…

రూ.వేలు దండుకుంటున్న ఆస్ప‌త్రులు… చిలకలూరిపేట, ఆంధ్రప్రభ : ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో నిత్యం

ప్రభ న్యూస్ 24 Mar 2026 1:10 pm

తుడుకుర్తి పీహెచ్‌సిలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు..

నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి, ఆంధ్రప్రభ ; ప్రజలకు మెరుగైన వైద్య సేవలు

ప్రభ న్యూస్ 24 Mar 2026 1:09 pm

‘ఇరాన్‌పై దాడి చేయమని చెప్పింది నువ్వేగా’.. పీట్‌ హెగ్సెత్‌పై నెట్టేసిన ట్రంప్‌..

రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్‌పై ట్రంప్ నిందలుపశ్చిమాసియాలో ఇరాన్‌తో యుద్ధ వాతావరణం ముదురుతున్న వేళ, అమెరికా ప్రభుత్వంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇరాన్‌పై సైనిక చర్యకు తన రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ ఇచ్చిన సలహాయే కారణమంటూ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆయనపై బహిరంగంగా నిందలు మోపారు. నువ్వే కదా చేద్దాం అన్నావు? వాళ్లు అణ్వాయుధాలు కలిగివుండకూడదంటే యుద్ధం చేద్దాం అన్నావు కదా? అంటూ ట్రంప్ నేరుగా పక్కనే వున్న హెగ్సెత్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించడం వాషింగ్టన్ రాజకీయాల్లో […] The post ‘ఇరాన్‌పై దాడి చేయమని చెప్పింది నువ్వేగా’.. పీట్‌ హెగ్సెత్‌పై నెట్టేసిన ట్రంప్‌.. appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 24 Mar 2026 1:06 pm

మహిళల అభ్యున్నతికి ప్రభుత్వం పెద్దపీట..

మహిళల అభ్యున్నతికి ప్రభుత్వం పెద్దపీట.. బిక్కనూరు, ఆంధ్రప్రభ ; మహిళల అభ్యున్నతి కోసం

ప్రభ న్యూస్ 24 Mar 2026 1:03 pm

చిత్తూరు జిల్లాలో అక్రమంగా పొగాకు ఉత్పత్తులు

చిత్తూరు జిల్లాలో అక్రమంగా పొగాకు ఉత్పత్తుల తరలింపును పోలీసులు అడ్డుకున్నారు

తెలుగు పోస్ట్ 24 Mar 2026 1:00 pm

గుడ్ న్యూస్.. భారత్ కు మరో రెండు ఎల్.పి.జి నౌకలు

ఎల్.పి.జి కోసం ఎదురు చూస్తున్న వారికి మరొక గుడ్ న్యూస్ అందింది

తెలుగు పోస్ట్ 24 Mar 2026 12:54 pm

సుప్రీంకోర్టు కీలక తీర్పు

సుప్రీంకోర్టు కీలక తీర్పు వెల్లడించింది

తెలుగు పోస్ట్ 24 Mar 2026 12:48 pm

బిఆర్ఎస్ పాలనలో హైదరాబాద్ గ్లోబల్ సిటీగా మారింది: తలసాని

హైదరాబాద్: బిఆర్ఎస్ హయాంలో హైదరాబాద్ సేఫెస్ట్ ప్లేస్ గా ఉండేదని బిఆర్ఎస్ మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. అనేక రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడ్డారని, హైదరాబాద్ వాతావరణం చాలా బాగుంటుందని అన్నారు. అసెంబ్లీలో సమావేశాలు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా హైదరాబాద్ గురించి తలసాని మాట్లాడారు. ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా.. మళ్లీ హైదరాబాద్ తిరిగొస్తేనే హాయి అని.. బిఆర్ఎస్ పాలనలో హైదరాబాద్ గ్లోబల్ సిటీగా ప్రగతి సాధించిందని, బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ నాయకత్వంలో సిటీ రోడ్లు బ్రహ్మాండంగా తయారయ్యాయని తెలియజేశారు. మళ్లీ రోడ్లకు దుర్దశ వచ్చిందని, గంటల తరబడి రోడ్లపై నరకం చూడాల్సిన పరిస్థితి ఏర్పడిందని విమర్శించారు. బిఆర్ఎస్ పాలనలో రూ.70 వేల కోట్లతో రోడ్ల అభివృద్ధి జరిగిందని, రెండేళ్ల లో హైదరాబాద్ నగరం అధ్వానంగా తయారైందని మండిపడ్డారు. నగరంలో ఎస్టిపిలు కట్టిందే బిఆర్ఎస్ ప్రభుత్వం అని తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు.    

మన తెలంగాణ 24 Mar 2026 12:47 pm

ట్రంప్ తగ్గినా…మేం తగ్గం

కొనసాగుతున్న ఇరాన్ఇజ్రాయిల్ దాడులు తెల్ అవెవీ: యుద్ధానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెనక్కి తగ్గినా...ఇరాన్ఇజ్రాయిల్ దేశాలు వెనక్కి తగ్గడంలేదు. యుద్ధానికి ఐదు రోజులు పాటు విరామం అంటూ…ట్రంప్ ప్రకటన తర్వాత కూడా ఈ రెండు దేశాలు పరస్పరం దాడులు కొనసాగించడం గమనార్హం. ఇరాన్‌లోని విద్యుత్తు కేంద్రాలపై దాడులను 5 రోజుల పాటు వాయిదా వేస్తున్నట్లు ట్రంప్ ప్రకటించగానే అంతర్జాతీయ సమాజం కాస్త ఊపిరి పీల్చుకుంది. వెంటనే చమురు ధరలు, అంతర్జాతీయ మార్కెట్లు కూడా ఒకింత కోలుకున్నాయి. […] The post ట్రంప్ తగ్గినా…మేం తగ్గం appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 24 Mar 2026 12:39 pm

Andhra Pradesh : పెరుగుతున్న స్థానాలతో ఎవరికి లాభం? ఎవరికి నష్టం?

ఆంధ్ర్రప్రదేశ్ లో వచ్చే ఎన్నికల నాటికి అసెంబ్లీ, పార్లమెంటు నియోజకవర్గాల సంఖ్య పెరుగుతుంది.

తెలుగు పోస్ట్ 24 Mar 2026 12:34 pm

Amaravati Fires Raise Sabotage Fears as Probe Intensifies

A series of fire incidents in Amaravati is causing growing concern. The fires have occurred at key construction sites where underground cable pipes were stored. The pattern is raising serious doubts about whether these are accidents or deliberate acts. The latest incident took place near Rayapudi close to the HOD towers. Pipes stored at the […] The post Amaravati Fires Raise Sabotage Fears as Probe Intensifies appeared first on Telugu360 .

తెలుగు 360 24 Mar 2026 12:32 pm

వికారాబాద్ లో కన్నతండ్రి, చిన్నమ్మ, సోదరులపై పెట్రోల్ పోసి తగలబెట్టిన మొదటి భార్య కుమారుడు

పరిగి: వికారాబాద్ జిల్లా పరిగి మండలం రూప్ సింగ్ తండాలో దారుణం చోటుచేసుకుంది. బీమా డబ్బులతో పాటు ఆస్తి పంచి ఇవ్వాలని తండ్రితో పాటు చిన్నమ్మ, సోదరులపై పెట్రోల్ పోసి తగలబెట్టాడు. హన్మంతు నాయక్ ఇద్దరు భార్యలు ఉన్నారు. మొదటి భార్యకు కుమారుడు అనార్సింగ్ ఉండగా రెండో భార్య రమణి బాయ్ కు ఇద్దరు కుమారులు ఉన్నారు. ఆస్తిలో వాటాతో పాటు ఐదు లక్షల రూపాయల బీమా డబ్బులు ఇవ్వాల్సి వస్తుందని తండ్రి, చిన్నమ్మ, సోదరులపై అనార్సింగ్ పగ పెంచుకున్నాడు.  కన్నతండ్రి హనుమంతు నాయక్ తో పాటు చిన్నమ్మ సర్పంచి రమణి బాయ్ తో పాటు ఇద్దరు తమ్ముళ్లు ఇంట్లో నిద్రిస్తుండగా వారిపై మొదటి భార్య కుమారుడు పెట్రోల్ పోసి తగలబెట్టాడు. స్థానికులు గమనించి గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. మంటల్లో కాలిపోయిన వారి పరిస్థితి విషమంగా ఉండడంతో నగరంలోని అపోలో ఆసుపత్రికి తరలించారు.

మన తెలంగాణ 24 Mar 2026 12:28 pm

విద్యార్థిని మృతదేహానికి రీ-పోస్ట్‌మార్టం

తాంసి, ఆంధ్రప్రభ : నిజామాబాద్ జిల్లా పోచంపాడ్‌లోని సోషల్ వెల్ఫేర్ హాస్టల్‌లో 8వ

ప్రభ న్యూస్ 24 Mar 2026 12:28 pm

పంటల్లో యజమాన్య పద్ధతుల పాటించాలి

పంటల్లో యజమాన్య పద్ధతుల పాటించాలి హసన్ పర్తి, ఆంధ్రప్రభ : పంటల యజమాన్య

ప్రభ న్యూస్ 24 Mar 2026 12:25 pm

విద్యకు 8% కేటాయింపు సరిపోదు

విద్యకు 8% కేటాయింపు సరిపోదు కరీమాబాద్, ఆంధ్రప్రభ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం

ప్రభ న్యూస్ 24 Mar 2026 12:22 pm

దాడులు ఆపబోం.. ఇరాన్‌, హిజ్బుల్లాపై నెతన్యాహు కీలక వ్యాఖ్యలు

ప‌శ్చిమాసియాలో ఉద్రిక్తతలు తగ్గించేందుకు అమెరికా, ఇరాన్ మధ్య చర్చలు జరుగుతున్నాయంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటన తీవ్ర గందరగోళానికి దారితీసింది. ట్రంప్ వ్యాఖ్యలను ఇరాన్ తీవ్రంగా ఖండించింది. ఇదంతా పచ్చి అబద్ధమని, మార్కెట్లను తారుమారు చేసేందుకు అమెరికా ఆడుతున్న నాటకమని ఆరోపించింది. ఈ భిన్న ప్రకటనల నడుమ, ఇరాన్‌పై దాడులు కొనసాగిస్తామని ఇజ్రాయెల్ స్పష్టం చేయడం పరిస్థితి సంక్లిష్టతను తెలియజేస్తోంది. ఇరాన్‌తో తమ ప్రభుత్వం ఫలప్రదమైన చర్చలు జరిపిందని, పలు కీలక అంశాలపై ఇరుపక్షాల […] The post దాడులు ఆపబోం.. ఇరాన్‌, హిజ్బుల్లాపై నెతన్యాహు కీలక వ్యాఖ్యలు appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 24 Mar 2026 12:21 pm

జిహెచ్ఎంసి అభివృద్ధికి రూ.15 వేల కోట్లు నిధులు మంజూరు చేశాం: శ్రీధర్ బాబు

హైదరాబాద్: బిఆర్ఎస్ ప్రభుత్వం మొదలు పెట్టిన పనులకు తాము నిధులు మంజూరు చేశామని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. మున్సిపల్ శాఖ అభివృద్ధికి సంబందించి.. సిఎం రేవత్ రెడ్డి ఓ ప్రణాళికను తీసుకున్నారు అని అన్నారు. తెలంగాణ అసెంబ్లీలో సమావేశాలు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా శీధర్ బాబు మున్సిపల్ శాఖ అభివృద్ధికి సంబందించి మాట్లాడారు. జిహెచ్ఎంసి అభివృద్ధికి రూ.15 వేల కోట్లు నిధులు మంజూరు చేశామని, రూ. 122 కోట్లు మాత్రమే ఖర్చు చేశారని ఎమ్మెల్యేలు చెప్పారని తెలియజేశారు. 2016 లో ఎస్ఆర్ డిపిని తీసుకువచ్చారని, ట్రాఫిక్ రద్దీని దృష్టిలో పెట్టుకుని అభివృద్ధి పనులు చేస్తున్నామని అన్నారు. 15 రోజుల్లో పనులు ప్రారంభిస్తామని శ్రీధర్ బాబు పేర్కొన్నారు.  

మన తెలంగాణ 24 Mar 2026 12:19 pm

ఫ్యాక్ట్ చెక్: గృహ అవసరాల కోసం 14.2 కిలోల సిలిండర్ల స్థానంలో 10 కిలోల ఎల్పీజీ సింలిండర్ ని ఇవ్వడం లేదని కేంద్రం స్పష్టం చేసింది

గృహ అవసరాల కోసం 14.2 కిలోల సిలిండర్ల స్థానంలో 10 కిలోల ఎల్పీజీ సింలిండర్

తెలుగు పోస్ట్ 24 Mar 2026 12:17 pm

చౌటుప్పల్‌లో పన్నుల వసూళ్ల ముమ్మరం..

చౌటుప్పల్, ఆంధ్రప్రభ: ప్రస్తుత 2025-26 ఆర్థిక సంవత్సరం ముగింపు దశకు చేరుకోవడంతో చౌటుప్పల్

ప్రభ న్యూస్ 24 Mar 2026 12:02 pm

గంభీర్ ఆ విధంగా ఉండొద్దు: గంగూలీ

హైదరాబాద్: గంభీర్ కోచ్‌గా ఉన్నప్పుడు టి20 వరల్డ్ కప్‌ను టీమిండియా గెలుచుకుందని భారత జట్టు మాజీ ఆటగాడు సౌరవ్ గంగూలీ తెలిపాడు. 2027లో దక్షిణాఫ్రికా వేదికగా జరుగుతున్న వన్డే వరల్డ్ కప్‌కు కోచ్ గంభీర్‌కు అతి పెద్ద సవాల్‌ ఎదురుకానుందన్నారు. సౌతాఫ్రికాలో పరిస్థితులు అత్యంత కఠినంగా ఉండడంతో పాటు ఇబ్బందులకు గురి చేస్తాయని వివరించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. టెస్టు క్రికెట్ విషయానికి వస్తే ఫిచ్ గురించి అతిగా ఆలోచించడం మంచిది కాదని హితువు పలికారు. ఇంగ్లాండ్‌తో జరిగిన సిరీస్‌ను ఉదాహరణగా తీసుకొని టర్నింగ్ పిచ్‌లపై ఆడాల్సిన అవసరం భారత జట్టుకు లేదని తెలియజేశారు. మంచి పిచ్‌లపైన ఆడితే మంచి ఫలితాలు వస్తాయని సూచించారు. గంభీర్ కొన్ని విషయాలలో కఠినంగా ఉండాల్సిన అవసరం లేదని, ఆయన చాలా మంచి మనిషి... పోటీతత్వం వచ్చేసరికి కొంచెం కఠినంగా ఉండొచ్చని సలహా ఇచ్చాడు. అతడు వ్యక్తి కంటే టీమిండియాకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తాడని మెచ్చుకున్నాడు. డ్రెస్సింగ్ రూమ్‌లోనే ఇలాంటి వాతావరణం ఉండేటట్లు చూసుకోవాలని సలహా ఇచ్చాడు. ఐపిఎల్ సమయంలో విరాట్ కోహ్లీతో గంభీర్ దూకుడుగా ఉండేవాడు. గంభీర్ దూకుడు ఒక్కోసారి ఘర్షణలకు దారితీసిన విషయం తెలిసిందే. 

మన తెలంగాణ 24 Mar 2026 11:57 am

AP |వారు ఎస్సీ హక్కులు పొందలేరు

AP | వారు ఎస్సీ హక్కులు పొందలేరు AP | ఆంధ్రప్రభ, వెబ్

ప్రభ న్యూస్ 24 Mar 2026 11:56 am

యుద్ధం వేళ…ఇరాన్‌కు కశ్మీరీలు సాయం

నగదు, వస్తువులు, బంగారు ఆభరణాలు అందజేసిన స్థానికులు శ్రీనగర్: యుద్ధం వేళ…ఇరాన్‌కు తమ వంతు సాయం అందించడానికి కాశ్మీర్ ప్రజలు ముందుకొచ్చారు. ఇరాన్‌కు సహాయం చేయడానికి కశ్మీర్ ప్రజలు పెద్ద ఎత్తున విరాళాల సేకరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. మహిళలు… నగదు, బంగారు ఆభరణాలు, రాగి పాత్రలు వంటివి విరాళంగా ఇవ్వగా…పలువురు పశువులను ఇచ్చారు. పిల్లలు సైతం తమ పొదుపు నగదును, ఈద్ సందర్భంగా పొందిన డబ్బును విరాళంగా ఇచ్చేందుకు ముందుకొస్తున్నారు. ఈ విరాళాలు సేకరించేందుకు శ్రీనగర్ సహా […] The post యుద్ధం వేళ…ఇరాన్‌కు కశ్మీరీలు సాయం appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 24 Mar 2026 11:56 am

కోమటి కుంటలో రియల్ ఎస్టేట్ దందా

వర్ధన్నపేట, ఆంధ్రప్రభ : మండలంలోని ఇల్లంద గ్రామంలో కోమటి కుంటలను లక్ష్యంగా చేసుకుని

ప్రభ న్యూస్ 24 Mar 2026 11:54 am

ఇరాన్ అనుమతి.. యూఏఈ, సౌదీల నుంచి భారత్‌కు బయల్దేరిన ఇంధన నౌకలు

పర్షియన్ గల్ఫ్‌లో ఇరాన్, అమెరికా మధ్య తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ, దేశీయ ఇంధన అవసరాలను తీర్చేందుకు కేంద్ర ప్రభుత్వం పకడ్బందీ చర్యలు చేపట్టింది. క్షిపణులు, డ్రోన్ల దాడులతో అట్టుడుకుతున్న సముద్ర మార్గంలో భారత నౌకాదళం పటిష్ట భద్రత నడుమ మూడు కీలక ఇంధన నౌకలు భారత్‌కు బయల్దేరాయి. పరిస్థితి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని, నౌకాదళ అధిపతి అడ్మిరల్ దినేశ్‌ త్రిపాఠి తన ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ పర్యటనను సైతం రద్దు చేసుకున్నారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం […] The post ఇరాన్ అనుమతి.. యూఏఈ, సౌదీల నుంచి భారత్‌కు బయల్దేరిన ఇంధన నౌకలు appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 24 Mar 2026 11:48 am

Congress |ఫలించని టీపీసీసీ బుజ్జగింపులు

Congress | ఫలించని టీపీసీసీ బుజ్జగింపులు Congress | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్:

ప్రభ న్యూస్ 24 Mar 2026 11:48 am

President |రష్యాపై జెలెన్‌స్కీ ఆరోపణలు

President | రష్యాపై జెలెన్‌స్కీ ఆరోపణలు President | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్:

ప్రభ న్యూస్ 24 Mar 2026 11:41 am

దమ్మపేటలో పేకాటపై పోలీసుల మెరుపుదాడి..

దమ్మపేట, ఆంధ్రప్రభ: దమ్మపేట మండల పరిధిలోని పెద్ద గొల్లగూడెం గ్రామంలో పేకాట ఆడుతున్న

ప్రభ న్యూస్ 24 Mar 2026 11:39 am

రాజమహేంద్రవరం-హైదరాబాద్ మధ్య మూడు కొత్త‌ విమాన సర్వీసులు

ఏపీలో విమానయాన సేవలు క్రమంగా విస్తరిస్తున్నాయి. రాష్ట్రంలోని పలు నగరాల నుంచి డిమాండ్ ఉన్న రూట్లలో కొత్త సర్వీసులు అందుబాటులోకి వస్తున్నాయి. తాజాగా రాజమహేంద్రవరం విమానాశ్రయం నుంచి హైదరాబాద్‌కు మరో మూడు కొత్త విమాన సర్వీసులు ప్రారంభం కానున్నాయి. ప్రయాణికుల రద్దీ, డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకొని ఫ్లై 91 ఎయిర్‌లైన్స్ ఈ సేవలను అందించేందుకు ముందుకొచ్చింది.ఈ నెల 29వ తేదీ నుంచి ఈ మూడు కొత్త సర్వీసులు ప్రయాణికులకు అందుబాటులోకి రానున్నాయి. ప్రతీరోజూ ఉదయం 9:15 గంటలకు, […] The post రాజమహేంద్రవరం-హైదరాబాద్ మధ్య మూడు కొత్త‌ విమాన సర్వీసులు appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 24 Mar 2026 11:36 am

ట్రంప్ ప్రకటనతో తాత్కాలిక ఊరట.. స్వల్పంగా బలపడిన రూపాయి

అంతర్జాతీయ మార్కెట్‌లో నెలకొన్న ఉద్రిక్తతల కారణంగా రికార్డు స్థాయికి పతనమైన భారత రూపాయికి ఈరోజు స్వల్ప ఊరట లభించింది. ఇరాన్‌కు చెందిన విద్యుత్, ఇంధన మౌలిక సదుపాయాలపై దాడులను ఐదు రోజుల పాటు నిలిపివేస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటనతో రూపాయి విలువ పుంజుకుంది. సోమవారం నాటి చారిత్రాత్మక కనిష్ఠ స్థాయి నుంచి కోలుకుని, డాలర్‌తో పోలిస్తే 93.64 వద్ద ట్రేడింగ్ ప్రారంభించింది.నిన్న‌ ట్రేడింగ్‌లో రూపాయి విలువ 0.37 శాతం క్షీణించి, డాలర్‌తో 93.98 […] The post ట్రంప్ ప్రకటనతో తాత్కాలిక ఊరట.. స్వల్పంగా బలపడిన రూపాయి appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 24 Mar 2026 11:33 am

Varanasi Team in Action Mode

Superstar Mahesh Babu starrer Varanasi directed by SS Rajamouli is in shooting mode. For the first time in his career, Rajamouli is completing the schedules as per the plan. The team has completed a massive schedule in Georgia and a schedule is planned in Iceland later this year. Before this, Mahesh Babu and the team […] The post Varanasi Team in Action Mode appeared first on Telugu360 .

తెలుగు 360 24 Mar 2026 11:30 am

Pallichattambi Thrilling and Intriguing teaser presents Tovino Thomas in new avatar

“Pallichattambi” is a big-budget film starring Malayalam star Tovino Thomas. The film is being produced by Noufal, Brijeesh, and Chanukya, Chaitanya, Charan under the banners of Worldwide Films and C Cube Bros Entertainments. It is directed by Dijo Jose Antony, with Kayadu Lohar playing the female lead. The movie has generated huge expectations at a […] The post Pallichattambi Thrilling and Intriguing teaser presents Tovino Thomas in new avatar appeared first on Telugu360 .

తెలుగు 360 24 Mar 2026 11:29 am

కుల గణనతోనే గిరిజనులకు అధికార భాగస్యామ్యం

గిరిజన హక్కుల్ని కాలరాయడానికే ‘వనవాసి’ పదం‘ఆదివాసి అధికార్ సంవిధాన్ సమ్మేళన’లో రాహుల్ గాంధీ వడోదరా: దేశంలో కుల గణన జరిగితే…గిరిజనులకు అధికారం, సంపదలో భాగస్వామ్యం లభిస్తుందని కాంగ్రెస్ అగ్ర నేత, లోక్ సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ అన్నారు. గుజరాత్‌లోని వడోదరాలో సోమవారం జరిగిన ‘ఆదివాసి అధికార్ సంవిధాన్ సమ్మేళన’లో రాహుల్ పాల్గొని ప్రసంగించారు. వేదికపై గిరిజనుల సాంప్రదాయ విల్లంబులను ఎక్కు పెట్టారు. బీజేపీ, ఆరఎసఎస్‌లు గిరిజనులను ‘వనవాసి’ అని పిలవడాన్ని రాహుల్ ఖండించారు. అనిదిగా…జలాలు, […] The post కుల గణనతోనే గిరిజనులకు అధికార భాగస్యామ్యం appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 24 Mar 2026 11:28 am

BRS |గ్యాస్ సిలిండర్ల ప్లకార్డులతో ఆందోళన

BRS | గ్యాస్ సిలిండర్ల ప్లకార్డులతో ఆందోళన BRS | ఆంధ్రప్రభ, వెబ్

ప్రభ న్యూస్ 24 Mar 2026 11:27 am

Atrocious |భార్య, ప్రియుడిని కాల్చి చంపిన భర్త

Atrocious | భార్య, ప్రియుడిని కాల్చి చంపిన భర్త Atrocious |ఆంధ్రప్రభ, వెబ్

ప్రభ న్యూస్ 24 Mar 2026 11:23 am

Aditya dhar |అసలు ప్లాన్ ఏంటి..?

Aditya dhar | అసలు ప్లాన్ ఏంటి..? Aditya dhar | ధురంధర్

ప్రభ న్యూస్ 24 Mar 2026 11:20 am

ఆయనను ఆ జట్టు రాజులా చూసుకుంటుంది: శ్రీకాంత్ కృష్ణమాచారి

జైపూర్: రాజస్థాన్ రాయల్స్ జట్టుకు రియాగ్ పరాగ్ కెప్టెన్‌గా ఉండడంతో ఆయనపై మాజీ క్రికెటర్ కృష్ణమాచారి శ్రీకాంత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గత సంవత్సరం ఐపిఎల్‌లో బ్యాటింగ్, బౌలింగ్ విభాగంలో రాణించలేదని, ఐనా కూడా అతడిని రాజులా జట్టు చూసుకుంటుందని చురకలంటించారు. రియాగ్ ఎలా కెప్టెన్ అయ్యాడో అందరికీ తెలుసునని ఎద్దేవా చేశారు. 2024 ఐపిఎల్‌లో అతడి ప్రదర్శన బాగుందని కితాబిచ్చాడు. యశస్వి జైస్వాల్- వైభవ్ సూర్యవంశీ ఓపెనింగ్ ఆర్‌ఆర్‌కు పెద్ద బలమని శ్రీకాంత్ తెలియజేశారు. రాజస్థాన్ రాయల్స్ జట్టు మంచి జట్టే కానీ ప్రమాదకర జట్టు కాదని పేర్కొన్నారు. ఆర్‌ఆర్ జట్టులో ఇద్దరు ఆటగాళ్లు టాప్ ఫైవ్‌లో ఉంటే జట్టు విజయావకాశాలు ఎక్కువగా ఉంటాయన్నారు. ఐపిఎల్ కప్‌ను గెలిచే జట్టు మాత్రం ఆర్‌ఆర్ కాదు అని, ప్లేఆఫ్‌కు కూడా అర్హత సాధించే అవకాశాలు ఫీప్టీ- ఫీఫ్టీగా ఉన్నాయని కృష్ణమాచారి శ్రీకాంత్ వివరించారు. 

మన తెలంగాణ 24 Mar 2026 11:17 am

Mallareddy |నా నియోజకవర్గాన్ని నిర్లక్షం చేయొద్దు

Mallareddy | నా నియోజకవర్గాన్ని నిర్లక్షం చేయొద్దు Mallareddy | ఆంధ్రప్రభ, వెబ్

ప్రభ న్యూస్ 24 Mar 2026 11:16 am

Telangana : గ్యాస్ కొరత పై కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు

ఎల్.పి.జి గ్యాస్ కొరతపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు

తెలుగు పోస్ట్ 24 Mar 2026 11:15 am

Telangana | 13మందికి గాయాలు

Telangana | 13మందికి గాయాలు Telangana | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: తెలంగాణ

ప్రభ న్యూస్ 24 Mar 2026 11:07 am

Attacks |అసిస్టెంట్ ఎంవీఐ ఇంట్లో తనిఖీలు

Attacks | అసిస్టెంట్ ఎంవీఐ ఇంట్లో తనిఖీలు Attacks | ఆంధ్రప్రభ, వెబ్

ప్రభ న్యూస్ 24 Mar 2026 11:00 am

బీఆర్ఎస్వి నాయకుల ముందస్తు అరెస్టు..

బీఆర్ఎస్వి నాయకుల ముందస్తు అరెస్టు.. నిజాంపేట, ఆంధ్రప్రభ : కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలో

ప్రభ న్యూస్ 24 Mar 2026 10:48 am

Meeting |జీవ‌న్ రెడ్డి ప్ర‌క‌ట‌న‌పై చ‌ర్చ‌లు

Meeting | జీవ‌న్ రెడ్డి ప్ర‌క‌ట‌న‌పై చ‌ర్చ‌లు Meeting | జగిత్యాల, ఆంధ్రప్రభ

ప్రభ న్యూస్ 24 Mar 2026 10:47 am

Election |ఈ రోజు.. ఆంధ్రప్రభలో.. ప్రత్యేక కథనం..

Election | ఈ రోజు.. ఆంధ్రప్రభలో.. ప్రత్యేక కథనం.. Election | ఆంధ్రప్రభ,

ప్రభ న్యూస్ 24 Mar 2026 10:44 am

యూరియాపై పశ్చిమాసియా ప్రభావం

రానున్న ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి యూరియా నిల్వలు తగినంతగా ఉన్నాయని, వ్యవసాయానికి ఎలాంటి ఆటంకం ఏర్పడదని కేంద్ర ప్రభుత్వం చెబుతున్నప్పటికీ పరిస్థితులు అనూహ్యంగా ఉంటున్నాయి. మార్చి 10 నాటికి భారత్‌లో యూరియా నిల్వలు 61.5 లక్షల మెట్రిక్ టన్నుల వరకు ఉన్నాయని, అంటే గత ఏడాది ఇదే సమయంలో ఉండే నిల్వల కన్నా 10 లక్షల టన్నుల వరకు అధికంగా ఉన్నాయని ప్రభుత్వం చెబుతోంది. పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధం ప్రపంచ వాణిజ్యాన్ని అల్లకల్లోలం చేస్తోం ది. ఈ సంక్షోభం వ్యవసాయానికి ప్రధాన అవసరమైన యూరియా తయారీకి కావలసిన లిక్విఫైడ్ నేచరల్ గ్యాస్ (ద్రవీకృత సహజవాయువుఎల్‌ఎన్‌జి) సరపరాపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. యుద్ధం ప్రకంపనలు ఇప్పటికే భారత్ యూరియా సరఫరాను దెబ్బతీస్తున్నాయి. ఆదివారం (మార్చి 22) నాటికి భారత్ లోని యూరియా ప్లాంట్లు సగం సామర్థంతో నడుస్తున్న పరిస్థితి ఏర్పడింది. కొన్ని యూరియా కంపెనీలు ప్లాంట్లను మూసివేసే పరిస్థితులు ఏర్పడ్డాయి. భారత్ అతిపెద్ద ఎల్‌ఎన్‌జి దిగుమతిదారైన పెట్రోనెట్ ఎల్‌ఎన్‌జి సంస్థ ఖతార్ నుండి దీర్ఘకాలిక ఒప్పందాల ద్వారా గ్యాస్ సరఫరాను నిర్వహించడం పరిపాటిగా వస్తోంది. ఇటీవల ఖతార్‌లోని రాస్‌లాఫాన్‌లో యుద్ధంవల్ల గ్యాస్ సరఫరా వ్యవస్థకు నష్టం జరగడంతో ఒప్పందం ప్రకారం సరఫరా చేయలేనని పెట్రోనెట్ చేతులుఎత్తేసింది. ఈ చర్య కేంద్ర ప్రభుత్వ యాజమాన్యం లోని గెయిల్ (ఇండియా), ఇండియా ఆయిల్ కార్పొరేషన్ సంస్థ, భారత్ పెట్రోలియం కార్పొరేషన్ వంటి గ్యాస్ పంపిణీదారుల ద్వారా సరఫరా కోతకు దారి తీసింది. ఎల్‌ఎన్‌జి సరఫరా కోసం భారత్ భారీగా దిగుమతులపైనే ఆధారపడుతోంది. భారత్ రోజూ 4.7 మిలియన్ బ్యారెళ్ల ముడి చమురును, అంటే తన అవసరాల్లో 88%, అలాగే 47% సహజవాయు డిమాండ్ కోసం ద్రవీకృత సహజవాయువును విదేశాలనుంచి దిగుమతి చేసుకుంటోంది. దీనివల్ల ప్రపంచ మార్కెట్‌లో యూరియా ధరలు పెరగడమే కాకుండా ఎరువులపై భారత ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీలపై కూడా ప్రభావంపడే అవకాశం కనిపిస్తోంది. యూరియా కొరతవల్ల వ్యవసాయ ఉత్పాదక ఖర్చులు పెరగడమే కాకుండా ద్రవ్యోల్బణం పెరిగే అవకాశం ఉంది. 2025లో అంతర్జాతీయ మార్కెట్ నుంచి 50% పైగా సహజవాయువు (ఎల్‌ఎన్‌జి)ను భారత్ దిగుమతి చేసుకుంది. ప్రపంచం మొత్తంమీద భారీస్థాయిలో ఎల్‌ఎన్‌జి నాలుగో కొనుగోలుదారు భారత్‌యే. 2025లో 261 లక్షల మెట్రిక్ టన్నుల ఎల్‌ఎన్‌జిని భారత్ దిగుమతి చేసుకుంది. ఇందులో 40% ఖతార్ నుంచి మిగతా 20% యుఎఇ, ఒమన్ ద్వారా సరఫరా అవుతుంది. ఈ ఎల్‌ఎన్‌జి అంతా హోర్ముజ్ జలసంధి ద్వారానే నౌకల మీదుగా రవాణా అవుతుంది. మొత్తం మీద భారత్ దిగుమతి చేసుకునే ఎల్‌ఎన్‌జి 60% వరకు హోర్ముజ్ జలసంధి మూసివేయడంవల్ల అంతరాయం ఏర్పడుతోంది. భారత్‌లో అమోనియా తయారీకి తద్వారా ఎరువుల తయారీకి ప్రధానంగా సహజవాయువునే వినియోగిస్తుంటారు. 2026లో భారత్‌కు సరఫరా అయిన ఎల్‌ఎన్‌జిలో 30% ఎరువుల తయారీకే వినియోగం కావడం గమనార్హం. యూరియా ఉత్పత్తికి ఎల్‌ఎన్‌జి ప్రధాన వనరు. దేశంలో ఎరువులుగా యూరియానే ఎక్కువగా వాడుతుంటారు. యూరియా ఉత్పత్తి అత్యంత ఇంధన వినియోగతో కూడిన ప్రక్రియ. ఈ యూరియా ప్లాంట్లు తక్కువ ఉద్గారాలను విడుదల చేసే సహజవాయువు వినియోగంలోకి మారాయి. జాతీయ స్థాయిలో యూరియా వినియోగం గత దశాబ్దకాలంలో క్రమంగా పెరిగి 2025లో 387 లక్షల మెట్రిక్ టన్నులకు పెరిగింది. 2025లో స్వదేశీ యూరియా ఉత్పత్తి కూడా దాదాపు 306 లక్షల మెట్రిక్ టన్నుల వరకు జరిగినా దేశం మొత్తం మీద డిమాండ్‌ను నెరవేర్చలేకపోతోంది. అందువల్ల భారత్ యూరియా దిగుమతులపై ఆధారపడవలసి వస్తోంది. ఈ నేపథ్యంలో పశ్చిమాసియాలో యుద్ధ బీభత్సం స్వదేశీ యూరియా ఉత్పత్తిని, సరఫరాను దెబ్బతీస్తోంది.2025లో భారత్ యూరియా దిగుమతులు 2300 లక్షల మెట్రిక్ టన్నుల వరకు ఉన్నాయి. ఈ దిగుమతుల్లో 71% పశ్చిమాసియా నుంచి రావలసి ఉండగా, ఇందులో 45% ఒమన్, సౌదీఅరేబియా, ఖతార్, యుఎఇ నుంచి సరఫరా అవుతుంటాయి. ఈ మొత్తం సరఫరా హోర్ముజ్ జలసంధిద్వారా రవాణా కావలసి ఉంది. ఈ నేపథ్యంలో సహజవాయువు సరఫరా నియంత్రణ ఉత్తర్వు 2026ను భారత ప్రభుత్వం జారీ చేసింది. ఇందులో ఎరువుల రంగాన్ని ప్రాధాన్యత జాబితాలో చేర్చింది. రెండు మూడేళ్ల క్రితం ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం ప్రారంభించినప్పుడు కూడా ఇంధనం, ఎరువుల సరఫరా విషయంలో కూడా భారత్ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవలసి వచ్చింది. ఎరువుల తయారీకి ప్రాధాన్యం ఇచ్చి స్వదేశీయంగా సబ్సిడీ ధరకు గ్యాస్ లభిస్తేనే ఎరువులు ఉత్పత్తి అవుతాయి. రష్యా, ఉక్రెయిన్ యుద్ధం వల్ల కూడా పొటాష్ సరఫరా దెబ్బతింది. ప్రపంచ దేశాలకు సరఫరా అయ్యే యూరియాలో 14% ఒక్క రష్యా నుంచే సరఫరా అవుతోంది. డిఎపిలో రష్యా సరఫరా దాదాపు 10% వాటాతో రెండో ఉత్పత్తిదారుగా రష్యా ఉంటోం ది. పొటాష్‌లో కావలసినవి 50% రష్యా, బెలారస్ నుంచే రప్పించుకోక తప్పదు. భారత్ డిఎపి డిమాండ్‌లో దాదాపు 60% చైనా, సౌదీఅరేబియా నుంచే లభిస్తోంది. ఇప్పుడు సౌదీఅరేబియా కూడా యుద్ధ బాధిత దేశంగా ఉండడంతో డిఎపి సరఫరా దెబ్బతింటోంది. భారతదేశానికి సరఫరాలో ఇబ్బందులే కాకుండా దిగుమతుల వ్యయం బిల్లుకూడా అమాంతంగా పెరిగే ప్రమాదం ఏర్పడే పరిస్థితి ఉందని వాణిజ్యవర్గాలు ఆందోళన చెందుతున్నాయి.  

మన తెలంగాణ 24 Mar 2026 10:43 am

బెంగాల్‌లో గెలుపు ఎవరిది?

2021 పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రభావం ఇప్పటికీ ఆ రాష్ట్ర రాజకీయ పరిస్థితులపై గట్టిగానే కనిపిస్తోంది. అయితే అది కేవలం గతం జ్ఞాపకంగా నిలిచిపోలేదు; 2026 ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ అది మారుతూ, మరింత స్పష్టమైన సూచనగా కనిపిస్తోంది. ఒకప్పుడు అనేక పార్టీల మధ్య జరిగిన పోటీ, గత దశాబ్దంలో క్రమంగా కుదించుకుపోయి, ఇప్పుడు ప్రధానంగా తృణమూల్ కాంగ్రెస్ (టిఎంసి), భారతీయ జనతా పార్టీ (బిజెపి) మధ్య ద్వైపాక్షిక పోరాటంగా మారింది. ఇదే సమయంలో వామపక్షాలు తమ రాజకీయ ప్రాధాన్యాన్ని తిరిగి పొందేందుకు ప్రయత్నిస్తున్నప్పటికీ, వాటి విజయాలు పరిమితంగానే ఉన్నాయి. ఇప్పుడు ప్రధాన ప్రశ్న ఎవరు ముందుంటారు అనేది మాత్రమే కాదు; 2021లో ఏర్పడిన రాజకీయ సమతుల్యత స్థిరమా లేక సున్నితమైనదా అనేదే కీలకం. 2021 ఎన్నికల ఫలితం చూస్తే అది స్పష్టమైన విజయం. మమతా బెనర్జీ నేతృత్వంలోని టిఎంసి మూడింట రెండు వంతుకుపైగా అసెంబ్లీ స్థానాలు గెలుచుకుని, దాదాపు సగం ఓట్లను సంపాదించింది. అయితే ఆ విజయంలో ఒక ముఖ్యమైన మార్పు కూడా దాగి ఉంది. బిజెపి అట్టడుగు స్థాయినుంచి ఎదిగి, ఒక బలమైన ప్రతిపక్షంగా మారింది. దాదాపు ఐదో వంతులో రెండో వంతు ఓట్లను సంపాదించి, వామపక్ష, కాంగ్రెస్ కూటమిని పక్కకు నెట్టింది. ఈ మార్పు ప్రాధాన్యం చాలా గొప్పది. ఎన్నాళ్లుగా సిద్ధాంతపరమైన పోటీలు, వర్గాల పొత్తు రాజకీయాలతో సాగిన బెంగాల్ రాజకీయాలు, ఇప్పుడు రెండు వేర్వేరు రాజకీయ విధానాలను ప్రతిబింబించే పార్టీల మధ్య నేరుగా, స్పష్టమైన పోటీగా మారాయి. ఒకటి ప్రాంతీయ ఆధిపత్యం, సంక్షేమ కార్యక్రమాలపై ఆధారపడితే, మరొకటి జాతీయ ఏకీకరణ, గుర్తింపు రాజకీయాలపై దృష్టి పెట్టింది. ఐదేళ్లు గడిచిన తర్వాత కూడా, టిఎంసి ఆధిపత్యం ఎంతకాలం నిలబడుతుందన్నది. ‘కొనసాగింపు, అలసట’ అనే రెండు అంశాల మధ్య జరుగుతున్న సంక్లిష్ట సమతుల్యతపై ఆధారపడి ఉంది. పార్టీకి ఉన్న ప్రధాన బలం దాని బలమైన సంస్థాగత వ్యవస్థ, అలాగే సంక్షేమ పథకాల ద్వారా ఓటర్ల విశ్వాసాన్ని సంపాదించే సామర్థ్యం. మహిళలు, ఆర్థికంగా బలహీన వర్గాలను లక్ష్యంగా పెట్టుకున్న పథకాలు, స్థిరమైన సామాజిక మద్దతును ఏర్పరచాయి. ఇప్పటివరకు ఈ మద్దతు, ప్రభుత్వ వ్యతిరేక భావన, తీవ్రమైన రాజకీయ ప్రచారాలను కూడా తట్టుకుని నిలిచింది. అంతేకాదు, మమతా బెనర్జీ వ్యక్తిగత ప్రజాదరణ కూడా పార్టీకి కీలక బలం. ఆమె నాయకత్వం పార్టీ కథనాన్ని బలపరచడమే కాకుండా, అంతర్గత విభజనలను తగ్గించడంలో సహాయపడుతోంది. అయితే, అధికారంలో ఎక్కువ కాలం ఉండటం వల్ల అసంతృప్తి సహజంగానే పెరుగుతుంది. అవినీతి ఆరోపణలు, పార్టీలో వర్గపోరాటాలు, స్థానిక స్థాయిలో కార్యకర్తలలో ఉన్న అసహనం-- ఇవన్నీ కొన్ని ప్రాంతాల్లో వ్యతిరేక భావనకు దారితీశాయి. ఇవి తాత్కాలిక సమస్యలుగా కొట్టిపారేయలేనివి. ఈ బలహీనతలను టిఎంసి నాయకత్వం గుర్తించినట్లే కనిపిస్తోంది. అందుకే అభ్యర్థుల ఎంపికలో మార్పులు చేయడం, కొత్త తరాన్ని ముందుకు తీసుకురావడం వంటి చర్యలను చేపడుతోంది. అయితే ఇవి ఎంతవరకు ప్రభుత్వ వ్యతిరేక భావనను తగ్గిస్తాయన్నది కీలక అంశంగా మారనుంది. ఇటీవల జరిగిన ఉపఎన్నికల్లో పార్టీ ప్రదర్శన, దాని స్థిరత్వాన్ని సూచించినప్పటికీ, అత్యంత కీలకమైన అసెంబ్లీ పోటీలో పార్టీ పట్టు కోల్పోయే అవకాశాన్ని ఇవి పూర్తి తొలగించలేవు. బిజెపికి ఎదురయ్యే సవాలు భిన్నమైనది. బెంగాల్‌లో పార్టీ విస్తరణ ఇప్పటికే రాష్ట్ర రాజకీయ సమీకరణలను మార్చేసింది. అయితే 2021 తర్వాత దాని ప్రస్థానం, పురోగతి కంటే ఎక్కువగా తన స్థానాన్ని సుస్థిరం చేసుకోవడానికే పరిమితమైంది. ఉత్తర బెంగాల్ ప్రాంతాల్లో, అలాగే గుర్తింపు రాజకీయాలు, పాలనపై పార్టీ ఇచ్చిన సందేశాలకు స్పందించిన వర్గాల్లో బిజెపికి గట్టి ఓటు బ్యాంక్ ఉంది. అయినప్పటికీ, ఓట్ల వాటాకు, సీట్ల మార్పిడికి మధ్య ఉన్న అంతరం ఒక కీలకమైన అడ్డంకిగా మిగిలిపోయింది. ‘ఫస్ట్ -పాస్ట్ -ది- పోస్ట్’ విధానం సంస్థాగత బలహీనతలను మరింత స్పష్టంగా బయటపెడుతోంది. ఈ విషయంలో బిజెపి, టిఎంసిలో పాతుకుపోయిన క్షేత్రస్థాయి యంత్రాంగం కంటే వెనుకబడి ఉంది. బిజెపి ఎదుగుదలకు మరో ముఖ్యమైన అడ్డంకి నాయకత్వ సమస్య. జాతీయ స్థాయి నాయకులు పార్టీకి గుర్తింపు, ఉత్సాహం తీసుకువచ్చినా, మమతా బెనర్జీకి సమానంగా రాష్ట్రస్థాయిలో ప్రభావం చూపగల నాయకుడు లేకపోవడం పార్టీకి పెద్దలోటుగా మారింది. బెంగాల్ రాజకీయాల్లో ఎప్పటినుంచో ప్రాంతీయ భావజాలం, వ్యక్తిగత నాయకత్వానికి ఎక్కువ ప్రాధాన్యం ఉంది. అయితే బిజెపి ప్రధానంగా కేంద్రస్థాయి కథనాలపై ఆధారపడటం వల్ల, అవి స్థానిక స్థాయిలో పూర్తిగా ప్రభావం చూపలేకపోయాయి. ఈ లోటును పూడ్చాలంటే, పార్టీకి కేవలం ఓట్ల శాతం పెరగడమే కాకుండా, మరింత సమర్థవంతమైన సంస్థాగత నిర్మాణం, స్పష్టమైన రాష్ట్రస్థాయి నాయకత్వ వ్యూహం అవసరం. ఇక వామపక్షాల పరిస్థితి చూస్తే, అది చారిత్రక పతనాన్నీ, తాత్కాలిక పట్టుదలనూ ప్రతిబింబిస్తోంది. మూడు దశాబ్దాలపాటు ఏకపక్ష ఆధిపత్యం చూపిన వామపక్షాలు, ఇప్పుడు శాసనసభలో దాదాపు కనిపించని స్థితికి చేరాయి. 2021లో వారి సంప్రదాయ మద్దతుదారులు బిజెపి వైపు మళ్లడం, బిజెపి సిద్ధాంతానికి మద్దతు పలకడం కంటే, టిఎంసిని ఓడించాలనే వ్యూహాత్మక నిర్ణయాన్ని ఎక్కువగా భావించాలి. అయితే ఈ విధమైన వ్యూహాత్మక ఓటింగ్ వల్ల ప్రస్తుతం రాజకీయాలు రెండు పార్టీల మధ్యే కేంద్రీకృతమయ్యే పరిస్థితి మరింత బలపడింది. ఇదే పరిస్థితి వామపక్షాల పునరుద్ధరణకు అడ్డంకిగా మారుతోంది. అయినప్పటికీ, వామపక్షాల ఉనికి కొంతమేర మిగిలి ఉంది అనేందుకు ఆధారాలు ఉన్నాయి. ముఖ్యంగా యువతలో, అలాగే పట్టణ, పాక్షిక పట్టణ ప్రాంతాల్లో కొంత మద్దతు కనిపిస్తోంది. చిన్న పోటీల్లో ఓట్ల శాతం క్రమంగా పెరగడం, పడిపోతున్న స్థితి కొంతవరకు స్థిరపడిందని సూచిస్తున్నప్పటికీ, దాని పునరుజ్జీవనానికి ఉన్న నిర్మాణాత్మక అడ్డంకులు మాత్రం చాలా బలంగా ఉన్నాయి. తీవ్రంగా విభజన చెందిన రాజకీయాల్లో, గెలిచే అవకాశాలు లేవని భావించే మూడో పార్టీకి ఓటేయడానికి ప్రజలు సాధారణంగా ముందుకురారు. బలమైన నాయకత్వం లేదా కొత్త రాజకీయ దిశ లేకపోతే, వామపక్షాలు అధికారానికి కాకుండా, కేవలం తమ ప్రాధాన్యాన్ని నిలబెట్టుకోవడానికే పరిమితమయ్యే అవకాశమే ఎక్కువగా కనిపిస్తోంది. రాబోయే ఎన్నికలను మరింత అనిశ్చితంగా మారుస్తోన్న ప్రధాన అంశం స్వల్ప తేడాతో నిర్ణయించబడే నియోజకవర్గాల ప్రాధాన్యం. 2021లో గణనీయమైన సంఖ్యలో స్థానాలు చాలా తక్కువ ఓట్ల తేడాతోనే నిర్ణయించబడ్డాయి. అంటే, ఓటర్ల ప్రాధాన్యతల్లో చిన్న మార్పు వచ్చినా, సీట్ల ఫలితాల్లో అసమానమైన మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉంది. ఈ పరిస్థితి ఒకవైపు రెండు పార్టీల మధ్య స్థిరమైన పోటీ ఉన్నప్పటికీ, మరోవైపు అనిశ్చితిని కూడా పెంచుతోంది. ప్రాంతాల వారీగా చూస్తే పరిస్థితి మరింత క్లిష్టంగా కనిపిస్తోంది. బెంగాల్ ఉత్తర జిల్లాల్లో బిజెపికి బలమైన స్థానం ఏర్పడగా, దక్షిణ ప్రాంతాల్లో టిఎంసి తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది. ఈ భౌగోళిక విభజనను రెండు పార్టీలూ తమకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం చేయనున్నాయి. మరింత లోతుగా చూస్తే, ఈ పోటీ పరిపాలన, సంక్షేమం అనే పరస్పర విరుద్ధమైన కథనాల చుట్టూ తిరిగే అవకాశం ఉంది. టిఎంసి లక్ష్యంగా పెట్టుకున్న సామాజిక సంక్షేమ పథకాలు, స్థానికంగా వాటి అమలు విధానంపై దృష్టిపెట్టగా, బిజెపి అభివృద్ధి, పరిపాలనా సామర్థ్యం, జాతీయ ప్రాధాన్యతలతో అనుసంధానం వంటి విస్తృత అంశాలను ముందుకు తీసుకురానుంది. ఓటర్లు తక్షణ ప్రయోజనాలకు ఎక్కువగా ప్రాముఖ్యత ఇస్తారా లేక దీర్ఘకాల పాలనా హామీలను విశ్వసిస్తారా అన్నది ఎన్నికల ఫలితాన్ని నిర్ణయించే కీలక అంశంగా మారనుంది. అలాగే, గుర్తింపు రాజకీయాలు, సాధారణ ఆర్థిక సమస్యలకు మధ్య ఉండే పరస్పర ప్రభావం కూడా రెండు పార్టీల వ్యూహాలను పరీక్షించబోతోంది. అయితే, ఈ ఎన్నికలను కేవలం పార్టీల మధ్య పోటీగా మాత్రమే చూడటం సరళీకృత దృక్పథంగా మారుతుంది. బెంగాల్ ఓటర్లు వ్యూహాత్మకంగా ఓటు వేయగల సామర్థ్యం, ఆచరణాత్మక నిర్ణయాలు తీసుకునే సామర్థ్యాన్ని కలిగి ఉన్నారని గతంలోనే నిరూపితమైంది. అప్పట్లో ప్రచార ఉత్సాహం, మీడియా కథనాలు, సంస్థాగత విస్తరణ.. అన్నీ ఉన్నప్పటికీ అవి వాటంతట అవే ఎన్నికల విజయంగా మారవని 2021 ఫలితం ఉదాహరణగా నిలిచింది. స్థానిక అభిప్రాయాలు, నాయకత్వంపై విశ్వాసంతో సరిపోలకపోతే అవి విజయంలోకి మారవని స్పష్టమైంది. అదే సమయంలో, బలంగా స్థిరపడిన ఆధిపత్యం కూడా ప్రజల అభిప్రాయాలకు అనుగుణంగా మార్పులు చేయకపోతే క్రమంగా క్షీణించే ప్రమాదం ఉంది. ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే, టిఎంసి తన బలమైన సంస్థాగత నిర్మాణం, నాయకత్వానికి ఉన్న ప్రజాదరణ కారణంగా స్పష్టమైన ఆధిక్యం కనిపిస్తోంది. బిజెపి మాత్రమే విశ్వసనీయమైన ప్రధాన ప్రత్యర్థిగా మిగిలింది. అయితే అధికారాన్ని అందుకోవాలంటే దాని పురోగతి తర్వాత నుండి కొనసాగుతున్న నిర్మాణాత్మక, వ్యూహాత్మక సమస్యలను అధిగమించాల్సి ఉంటుంది. వామపక్షాలు ఇకపై ప్రధాన శక్తి కానప్పటికీ, అవి ఒక నిద్రాణమైన ఉనికిగానే ఉన్నాయి. మారుతున్న రాజకీయ పరిస్థితులకు తగినట్లు మార్పులు చేసుకునే సామర్థ్యంపైనే వాటి భవిష్యత్తు గమనం ఆధారపడి ఉంటుంది. ఈ నేపథ్యంలో, 2026 ఎన్నికలు ముందే నిర్ణయించబడిన ఫలితం కంటే, అవి పోటీ పడుతున్న సామర్థ్యాలకు మధ్య జరిగే పరీక్షగా నిలుస్తాయి. అధికారంలో కొనసాగేందుకు టిఎంసి సామర్థ్యం, మద్దతును విజయంగా మలచుకోవడంలో బిజెపి సామర్థ్యం, తమ ప్రాధాన్యాన్ని తిరిగి ఎలా నిర్మించుకోవాలో అంటూ వామపక్షాల సామర్థ్యం ఇవన్నీ ఈ ఎన్నికల దిశను నిర్ణయిస్తాయి. ఈ దశలో బెంగాల్ ఒక కీలక మలుపులో ఉంది. ఇక్కడ కొనసాగింపు, మార్పు రెండూ పరస్పరం విరుద్ధం కాకుండా పెనవేసుకుపోయాయి. చివరికి ఫలితం రాజకీయ పార్టీల వ్యూహాలపై మాత్రమే కాకుండా, ఓటర్ల భావజాలంలో జరిగే సూక్ష్మ మార్పులపై కూడా ఆధారపడి ఉంటుంది.  - గీతార్థ పాఠక్ ( ఈశాన్యోపనిషత్) - రచయిత ఈశాన్య రాష్ట్రాల సామాజిక, రాజకీయ అంశాల విశ్లేషకుడు

మన తెలంగాణ 24 Mar 2026 10:35 am

జీవన్ రెడ్డి ఇంటికి చేరుకున్న టిపిసిసి ప్రెసిడెంట్, కాంగ్రెస్ నేతలు

హైదరాబాద్: జగిత్యాలలో ఎంఎల్ సి జీవన్ రెడ్డికి బుజ్జగింపుల పర్వం కొనసాగుతుంది. టిపిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఆది శ్రీనివాస్, ఎఐసిసి కార్యదర్శి సచిన్ సావంత్ లు జీవన్ రెడ్డి నివాసానికి  చేరుకొని ఆయనతో మాట్లాడుతున్నారు.  పార్టీ మార్పుపై పట్టు వీడేదిలేదని, ప్రాధాన్యం లేనప్పుడు పార్టీలో ఉండటం ఎందుకని గతంలో జీవన్ రెడ్డి ప్రశ్నించిన విషయం తెలిసిందే. మంత్రి శ్రీదర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్ ను పార్టీలో కొనసాగాలని కోరడంతో మీకో దండం అంటూ మంత్రులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. జీవన్ రెడ్డి ససేమిరా అనడంతో పాటు నిర్ణయంలో మార్పులేదని, పూర్తి వివరాలు 25న వెల్లడిస్తానని జీవన్ రెడ్డి అన్నారు.  కాంగ్రెస్ పై అసంతృప్తిగా ఉన్న ఎమ్మెల్సీ జీవన్ రెడ్డితో మంత్రి శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్ జీవన్ రెడ్డి మాట్లాడిన విషయం తెలిసిందే.  రేపు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తానని జీవన్ రెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే.

మన తెలంగాణ 24 Mar 2026 10:28 am

విద్యకు కేటాయింపులు పెరిగాయి కానీ..!

ఒక సమాజం సాధించే ప్రగతికి, వ్యక్తిత్వ వికాసానికి విద్య అనేది పునాది వంటిది. విద్య కేవలం అక్షరాస్యతను పెంచడమే కాకుండా, విచక్షణ జ్ఞానాన్ని అందించి మనిషిని సామాజిక బాధ్యత కలిగిన పౌరుడిగా తీర్చిదిద్దుతుంది. నైపుణ్యం కలిగిన మానవ వనరులను తయారు చేయడంద్వారా దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తుంది. పేదరికాన్ని నిర్మూలించడానికి విద్య అతిపెద్ద ఆయుధం. మూఢ నమ్మకాలను తొలగించి, లింగ వివక్షలేని సమానత్వ సమాజాన్ని నిర్మించడంలో విద్య కీలక పాత్ర పోషిస్తుంది. వైజ్ఞానిక, సాంకేతిక రంగాలలో కొత్త పరిశోధనలకు, అద్భుతమైన ఆవిష్కరణలకు విద్యాక్షేత్రాలే వేదికలు. క్రమశిక్షణ, నైతిక విలువలు ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించి, క్లిష్ట పరిస్థితుల్లో సరైన నిర్ణయాలు తీసుకునేలా చేస్తుంది. విద్యా రంగం అభివృద్ధి చెందాలంటే బడ్జెట్‌లో తగినంత నిధులు కేటాయించాలని దశాబ్దాలుగా అనేక కమిషను, జాతీయ విద్యా విధానాలు సిఫార్సు చేస్తూనే ఉన్నాయి. కొఠారి కమిషన్ (1964 -66) దేశ స్థూల జాతీయోత్పత్తి (జిడిపి)లో కనీసం 6% విద్యకు కేటాయించాలని సిఫార్సు చేసింది. జాతీయ విద్యా విధానం (ఎన్‌ఇపి2020) కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి విద్యా రంగానికి చేసే ప్రభుత్వ వ్యయాన్ని జిడిపిలో 6% కి చేర్చాలని స్పష్టంగా పేర్కొంది. ఇటీవల తెలంగాణ విద్యా కమిషన్ తన నివేదికలో రాష్ట్ర బడ్జెట్‌లో కనీసం 18% నిధులను విద్యా రంగానికి కేటాయించాలని ప్రతిపాదించింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన 2014 నుండి నేటి వరకు విద్యా బడ్జెట్ కేటాయింపులు హెచ్చుతగ్గులకు లోనవుతున్నాయి. 2014- 15లో రాష్ట్రం ఏర్పడిన తొలి ఏడాది బడ్జెట్‌లో విద్యకు అత్యధికంగా 10.89% కేటాయించారు. అయితే, ఆ తర్వాత ఏళ్లలో ఈ శాతం క్రమంగా తగ్గుతూ వచ్చింది. 2023 -24 నాటికి ఇది 6.5% కనిష్ట స్థాయికి చేరుకుంది. గత రెండేళ్లుగా కేటాయింపుల్లో స్వల్ప పెరుగుదల కనిపిస్తోంది. 2024- 25లో 7.7%, 2025- 26లో 7.9% నిధులు కేటాయించారు. తాజాగా 2026- 27 బడ్జెట్‌లో రూ. 26,674 కోట్లను (8.22%) కేటాయించడం గమనార్హం. గత దశాబ్దకాలంలో మొత్తం బడ్జెట్ పరిమాణం సుమారు 200% పెరిగినప్పటికీ, విద్యారంగ కేటాయింపులు మాత్రం దాదాపు 126% మాత్రమే పెరిగాయి. 2026 -27 తెలంగాణ బడ్జెట్‌లో విద్యాశాఖకు చేసిన కేటాయింపులు, విద్యా ప్రాధాన్యతకు తగినట్లు ఉన్నాయా లేదా అనే అంశంపై భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రభుత్వం దీనిని ‘విద్యా బడ్జెట్’గా అభివర్ణిస్తుండగా, క్షేత్రస్థాయి పరిస్థితులు వేరేలా ఉన్నాయి. గత ఏడాదితో పోలిస్తే కేటాయింపులు రూ. 26,674 కోట్లకు పెరిగాయి. ఇది గత బడ్జెట్ కంటే దాదాపు 15% ఎక్కువ. ఉస్మానియా వంటి పురాతన యూనివర్శిటీలకు, మహిళా యూనివర్శిటీలకు భారీగా నిధులు కేటాయించడం శుభపరిణామం. తెలంగాణ పబ్లిక్ స్కూల్స్’, ‘ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్’ద్వారా అంతర్జాతీయ ప్రమాణాలతో విద్యను అందించాలనే లక్ష్యం కనిపిస్తోంది. కానీ మొత్తం రాష్ట్ర బడ్జెట్‌లో విద్య వాటా కేవలం 8.22% మాత్రమే. కొత్త భవనాల నిర్మాణానికి నిధులు ఇస్తున్నప్పటికీ, ఇప్పటికే ఉన్న వేల సంఖ్యలోని జిల్లా పరిషత్ (జడ్‌పిహెచ్‌ఎస్), ప్రభుత్వ పాఠశాలల్లో కనీస వసతులు (మరుగుదొడ్లు, తాగునీరు) కల్పించడానికి కేటాయింపులు అంతంతమాత్రంగానే ఉన్నాయి. రాష్ట్రంలో వేల సంఖ్య లో టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. డిఎస్‌సి ద్వారా కొత్త నియామకాలు, కాంట్రాక్ట్ టీచర్ల క్రమబద్ధీకరణ వంటి అంశాలకు ఈ బడ్జెట్‌లో స్పష్టమైన ఆర్థిక భరోసా కనిపించడం లేదు. తెలంగాణ విద్యా కమిషన్ తన నివేదికలో సూచించిన అంశాలకు, ప్రస్తుత బడ్జెట్ కేటాయింపులకు మధ్య పెద్ద వ్యత్యాసం ఉంది. కమిషన్ కోరినది 18% బడ్జెట్ వాటా. అయితే ప్రభుత్వం ఇచ్చింది 8.22% బడ్జెట్ వాటా మాత్రమే. ప్రభుత్వం విద్యపై ‘దృష్టి’ పెట్టిందన్నది వాస్తవం. కానీ అది ‘పూర్తి స్థాయి ప్రాధాన్యత’గా మారలేదు. కేటాయింపులు పెరిగినప్పటికీ, అవి పెరిగిన అవసరాలకు సరిపోవు. ముఖ్యంగా సామాన్య విద్యార్థులు చదువుకునే ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి మరిన్ని నిధులు అవసరం. తెలంగాణ (8.23%)తో పోలిస్తే దేశంలోని పలు రాష్ట్రాలు విద్యకు తమ బడ్జెట్‌లో చాలా ఎక్కువ ప్రాధాన్యతనిస్తున్నాయి. ప్రధానంగా ఢిల్లీ ప్రభుత్వం తన మొత్తం బడ్జెట్‌లో సుమారు 22% నుండి 25% నిధులను కేటాయిస్తూ దేశంలోనే ప్రథమ స్థానంలో నిలుస్తోంది. బీహార్: 18% -19%, చత్తీస్‌గఢ్: 18%, అసోం: 15%16%, ఆంధ్రప్రదేశ్: 12% 13% నిధులను కేటాయిస్తున్నాయి. చాలా రాష్ట్రాలు సగటున 14% నుండి 15% వరకు కేటాయిస్తుండగా, తెలంగాణ కేటాయింపులు జాతీయ సగటు కంటే తక్కువగా ఉండటం గమనార్హం. ఢిల్లీ వంటి రాష్ట్రాలు మౌలిక వసతులు, ఉపాధ్యాయ శిక్షణపై పెట్టిన పెట్టుబడి వల్ల అక్కడి ప్రభుత్వ పాఠశాలల ఫలితాల్లో గణనీయమైన మార్పు వచ్చింది. దేశవ్యాప్త సగటు ప్రస్తుతం జిడిపిలో 4.1% - 4.6% మధ్య ఉండగా, తెలంగాణలో ఇది ఇంకా తక్కువగానే ఉంది. ప్రస్తుత ప్రభుత్వం తన ఎన్నికల మేనిఫెస్టోలో రాష్ట్ర బడ్జెట్‌లో 15% నిధులను విద్యకు కేటాయిస్తామని హామీ ఇచ్చింది. అయితే, ప్రస్తుత కేటాయింపు (8.23%) ఆ హామీలో సగం మాత్రమే. విద్యారంగ కేటాయింపులు ఖర్చు కాదు, భవిష్యత్తుపై పెట్టుబడి. సాధారణంగా ప్రభుత్వం చేసే ఖర్చులను అనుత్పాదక వ్యయాలుగా భావిస్తారు. కానీ విద్యారంగంపై చేసే ఖర్చు మాత్రం దేశ భవిష్యత్తును నిర్మించే అత్యుత్తమ పెట్టుబడి. భౌతిక వనరుల కంటే మానవ వనరులే ఒక దేశానికి అసలైన సంపద. నాణ్యమైన విద్యను అందించడం ద్వారా నైపుణ్యం కలిగిన ఇంజనీర్లు, డాక్టర్లు, శాస్త్రవేత్తలు, బాధ్యతాయుతమైన పౌరులు తయారవుతారు. విద్యపై పెట్టే ప్రతి రూపాయి పరోక్షంగా దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తుంది. ఇది పేదరికాన్ని తగ్గించి, ఉపాధి అవకాశాలను మెరుగుపరుస్తుంది. ఆరోగ్యకరమైన, క్రమశిక్షణ కలిగిన సమాజాన్ని నిర్మించడంద్వారా సామాజిక రుగ్మతలు తగ్గుతాయి. అందుకే, బడ్జెట్‌లో విద్యకు ఇచ్చే ప్రాధాన్యతను కేవలం అంకెల్లో చూడకూడదు; అది రాబోయే తరాల అభివృద్ధికి వేసే పునాదిగా గుర్తించాలి. - జె నారాయణయాదవ్ 94940 19270

మన తెలంగాణ 24 Mar 2026 10:24 am

What Next for Harish Shankar?

Harish Shankar is one of the talented writers and directors of Telugu cinema. He has delivered mass entertainers in his career. After a debacle like Mr Bachchan, he had big hopes on Ustaad Bhagat Singh featuring Pawan Kalyan in the lead role. But the film has turned out to be the biggest embarrassment for the […] The post What Next for Harish Shankar? appeared first on Telugu360 .

తెలుగు 360 24 Mar 2026 10:16 am

ప్రమాదాల నివారణకు ఎఐ చేయూత

యూరప్ దేశాల్లో విజయవంతంగా అమలవుతున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఎఐ) ఆధారిత ప్రిడిక్టివ్ ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ విధానాన్ని తెలంగాణలోని సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ట్రాఫిక్ రద్దీని నియంత్రించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ సరికొత్త సాంకేతికతద్వారా నగరంలోని ట్రాఫిక్ నమూనాలను విశ్లేషించి ఎక్కడ రద్దీఏర్పడే అవకాశం ఉందో ముందుగానే గుర్తించవచ్చు. దీనివల్ల సిగ్నల్ వ్యవస్థను ఎప్పటికప్పుడు ఆటోమెటిక్‌గా నియంత్రించి వాహనాల రాకపోకలు సుగమం చేయడానికి వీలవుతుంది. రోడ్డు భద్రత మెరుగుపడడమే కాకుండా సిబ్బంది పనితీరు కూడా పెరుగుతుంది. ఇటీవల దావోస్‌లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ సమావేశంలో రోడ్డు ప్రమాదాల నివారణలో ఎఐ సాంకేతికత ఎంతవరకు ఉపయోగపడుతుందో చర్చకు వచ్చింది. 2024లో దేశవ్యాప్తంగా 4,87,705 రోడ్డు ప్రమాదాలు జరగ్గా తెలంగాణలో 25,986 వరకు ప్రమాదాలు పెరిగాయని పెరిగాయి. తెలంగాణలో రోజుకు సగటున 70 రోడ్డు ప్రమాదాలు జరగ్గా, 20మంది వరకు మరణిస్తుండడం బాధాకరం. దీనిలో బైక్ ప్రమాదాలే ఎక్కువగా ఉంటున్నాయి. తెలంగాణలో ఏటా రోడ్డు ప్రమాదాలు పెరుగుతుండడంతో మరణాలు సగటున 8000 వరకు ఉన్నాయని, సుమారు 15 వేల మంది తీవ్ర గాయాల పాలై కుటుంబానికి భారమై ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలంగాణ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ శివధర్ రెడ్డి ఆందోళన వెలిబుచ్చారు. దేశంలో హైవేల మీద జరిగే ప్రమాదాల్లో అధికశాతం.. రోడ్డుపక్కన ఆగి ఉన్న లేదా పాడైపోయిన వాహనాలను వెనుకనుండి వేగంగా వచ్చి ఢీకొట్టడం వల్లనే జరుగుతున్నాయి. ఇలాంటి ప్రమాదాలను అరికట్టడానికి ఎఐ కెమెరాలు, డ్రోన్లు ఉపయోగపడతాయి. హైవే పై ఎక్కడైనా వాహనం నిలబడి ఉంటే వెంటనే ఇవి గుర్తిస్తాయి. కంట్రోల్ రూమ్ ద్వారా వెనుక వచ్చే వాహనదారులకు ముందస్తు హెచ్చరికలు పంపుతాయి. దీనివల్ల డ్రైవర్లు అప్రమత్తమై వేగాన్ని అదుపు చేయడానికి వీలవుతుంది. చౌరస్తాలు, జంక్షన్లలో ఎఐ కెమెరాలు ఉపయోగించి వాహనాల మధ్య ఉండే దూరాన్ని, వాటి వేగాన్ని విశ్లేషిస్తారు. వాహనాలు ఎంత దగ్గరగా వస్తున్నాయి, ఎక్కడ ఎక్కువ ముప్పు పొంచి ఉందనే అంశాల ఆధారంగా ఒక మ్యాప్ రూపొందిస్తారు. ఇది ఆ జంక్షన్‌లో అత్యంత ప్రమాదకరమైన ప్రాంతాన్ని గుర్తించడంలో సహాయపడుతుంది. భవిష్యత్తులో వాహనాలే వాటంతట అవే డ్రైవర్ అజాగ్రత్తగా ఉన్నా వెంటనే బ్రేక్‌వేసి ఆపడం లేదా దారి మార్చుకోవడం వంటివి ఎఐ వల్ల సాధ్యమవుతాయని చెబుతున్నారు. ఎఐ కెమెరాలు, డ్రోన్లు మన రోడ్లపై పహారా కాస్తే భవిష్యత్తులో రోడ్డు ప్రయాణం మరింత సురక్షితంగా మారుతుందనడంలో సందేహం లేదు. పుణె వంటి నగరాల్లో ప్రజారవాణా వ్యవస్థలు స్మార్ట్ కెమెరాలను వినియోగించడం ప్రారంభించాయి. డ్రైవర్లు మగతగా ఉన్నారా? పరధ్యానంలో ఉన్నారా? సిగ్నల్స్ దాటుకుని స్పీడుగా వెళ్తున్నారా? ఇలాంటి అపసవ్య విధానాలను ఈ స్మార్ట్ కెమెరాలు పట్టేస్తాయి. కెమెరాల నుంచి, స్టీరింగ్ నమూనాల నుంచి, బ్రేకుల ఒత్తిడినుంచి డేటా సేకరిస్తారు. అలాగే డ్రైవరు ఎన్నిసార్లు కనురెప్పలు మూస్తూ తెరుస్తున్నాడో, తరచుగా వాహనం ఎన్నిసార్లు అదుపు తప్పిందో, రెడ్‌లైట్ సిగ్నల్ వద్ద డ్రైవర్ ఎలా ప్రమాదకరంగా ప్రవర్తిస్తున్నాడో తెలిసిపోతుంది. అలాంటి సమయాల్లో హెచ్చరికలు వస్తాయి. కొన్నిసార్లు కీచుమని శబ్దంరూపం లోనూ, మరికొన్ని సార్లు స్టీరింగ్ వీల్ ప్రకంపించడం ద్వారానూ హెచ్చరికలు వస్తుంటాయి. డ్రైవర్ల జీవితం ఎక్కువగా రోడ్లపైనే సాగుతుంది. ఎఐ వ్యవస్థ డ్రైవింగ్ అవర్స్‌ను ట్రాక్ చేయడమే కాదు, వారు స్మార్ట్‌గా డ్రైవ్ చేయడానికి సహాయపడుతుంది. ఎప్పుడు కళ్లు మత్తుతోపడినా లేదా సిగ్నల్స్‌కకు స్పందించే సమయం జారిపోయినా, విపత్తును పసిగట్టి తక్షణం విశ్రాంతి తీసుకోవాలని డ్రైవర్లకు హెచ్చరిస్తుంది. ఓవర్ స్పీడ్‌తో వాహనం వెళ్తున్నప్పుడు స్వయం చాలకంగా నియంత్రించడం, ముందున్న వాహనానికి, ఈ వాహనానికి మధ్య దూరాన్ని గమనించి అవసరాన్ని బట్టి వేగాన్ని తగ్గించటం లేదా పెంచడం చేస్తుంది. డ్రైవర్లు ఒత్తిడికి గురికాకుండా సౌకర్యవంతంగా ఉండేవరకు ఏకాగ్రతను పెంచుతుంది. దేశంలో బస్సుల్లో డ్రైవర్లకు సహాయక హెచ్చరికల పైలట్ ప్రణాళికలను కొన్నిచోట్ల అమలు చేయగా, ప్రమాదాలు చాలావరకు తగ్గాయని తేలింది. రవాణా వ్యవస్థలో కృత్రిమమేధ సహాయాన్ని అందుబాటులోకి తీసుకురావడం ఏమంత కష్టం కాదు. ఇటీవల కృత్రిమ మేధ సాయంతో అడ్వాన్స్‌డ్ ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ సిస్టమ్‌ను ఢిల్లీ గురుగ్రామ్ ద్వారకా ఎక్స్‌ప్రెస్ హైవేపై అందుబాటులోకి కేంద్ర ప్రభుత్వం ప్రయోగాత్మకంగా తీసుకురావడం చెప్పుకోతగిన విశేషం. దీంతో దేశంలోనే మొట్టమొదటి ఎఐ ఆధారిత స్మార్ట్ ట్రాఫిక్ సిస్టమ్ కలిగిన డిజిటల్ హైవేగా ఈ రహదారి గుర్తింపు పొందింది. రోడ్డు భద్రత యాజమాన్య వ్యవస్థలో సాంకేతికత కీలకమైన పాత్ర వహిస్తుందని రోడ్ రవాణా, జాతీయ రహదార్ల మంత్రిత్వశాఖ (ఎంఒఆర్‌టిహెచ్) భాగస్వామ్య సంస్థ జార్జి ఇన్‌స్టిట్యూట్ ఫర్ గ్లోబల్ హెల్త్ సూచించింది. రోడ్డు భద్రతను మరింత పెంచడానికి ఐఆర్‌ఎడి/ ఇడిఎఆర్ వంటి డిజిటల్ వ్యవస్థలను సరిగ్గా వినియోగించకపోవడంతో సమగ్రంగా ట్రాఫిక్ నిర్వహించడం కానీ, ప్రమాదాలను అదుపు చేయడం కానీ జరగడం లేదనీ నివేదిక పేర్కొంది. వాహనాలు ఢీకొనడం వంటి ప్రమాదాల్లో 90% మానవ ప్రమేయం వల్లనే జరుగుతున్నాయని 2022 లోని రోడ్డు భద్రత నివేదిక వెల్లడించడం గమనార్హం. ప్రముఖ సైకాలజిస్ట్ డాక్టర్ వి. పట్టాభిరామ్ కూడా ఇదే అభిప్రాయాన్ని గతంలో వెలిబుచ్చడం ఈ సందర్భంగా ప్రస్తావించవలసి ఉంది. ఈ ప్రమాదాలను నివారించాలంటే ప్రజల ప్రవర్తనలో మార్పు రావాలని కేంద్ర రోడ్లు రవాణా మంత్రి నితిన్ గడ్కరీ పదేపదే హెచ్చరిస్తున్నారు. కృత్రిమ మేధ (ఎఐ) వంటి ఆధునిక సాంకేతిక వ్యవస్థల సాయం తీసుకుంటేనే కానీ ఈ ప్రమాదాల నివారణ అంతగా సాధ్యం కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. - కె.యాదగిరిరెడ్డి 98667 89511

మన తెలంగాణ 24 Mar 2026 10:11 am

Raithu Bharosa : రైతు భరోసా నిధులు మీ బ్యాంక్ ఖాతాలో జమ కాలేదా? అయితే ఈ పనిచేయాల్సిందేనట

రైతు భరోసా నిధులను తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసింది

తెలుగు పోస్ట్ 24 Mar 2026 10:11 am

Telangana : జీవన్ రెడ్డితో పీసీసీ చీఫ్ భేటీ

జగిత్యాల నేత జీవన్ రెడ్డితో నేడు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సమావేశమయ్యారు

తెలుగు పోస్ట్ 24 Mar 2026 10:08 am

న్యూయార్క్‌లో అగ్నిమాపకయంత్రాన్ని ఢీకొట్టిన విమానం.... వీడియో వైరల్

న్యూయార్క్: అమెరికాలోని న్యూయార్క్‌లో లాగార్డియా విమానాశ్రయంలో అగ్నిమాపకయంత్రాన్ని విమానం ఢీకొట్టిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ మారింది. ఎయిర్ కెనడా ఎక్స్‌ప్రెస్ అనే విమానం రన్ వేపై దిగుతుండగా అదే సమయంలో అగ్నిమాపకయంత్రం రన్‌వేపైకి రావడంతో ఢీకొన్నాయి. ఈ ఘటనలో పైలట్, కో పైలట్ మృతి చెందాడు. రన్‌వేపై ట్రక్కు, విమానం పక్కపక్కనే ప్రయాణిస్తున్నాయి. ట్రక్కును విమానం ఢీకొట్టడంతో ఒక్కసారిగా మంటలు చేలరేగాయి. ఈ మంటల్లో పైలట్, కో పైలట్ సజీవదహనమయ్యారు. 24 మైళ్ల వేగంతో విమానం ప్రయాణిస్తుందని అధికారులు వెల్లడించారు. ఈ ఘటనపై అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, కెనడా ప్రధాని మార్క్ కార్నీ కూడా స్పందించారు. ఇది చాలా భయంకరమైన ప్రమాదం అని ట్రంప్ అభివర్ణించారు. ఈ ఘటనపై రెండు దేశాలు కలిసి దర్యాప్తు చేస్తున్నాయని విమానయాన శాఖ పేర్కొంది.  

మన తెలంగాణ 24 Mar 2026 10:06 am

Nara Lokesh : తెలుగు రాష్ట్రాల ప్రజలకు మంత్రి నారా లోకేశ్ శుభవార్త

తెలుగు రాష్ట్రాల ప్రజలకు మంత్రి నారా లోకేశ్ శుభవార్త చెప్పారు

తెలుగు పోస్ట్ 24 Mar 2026 9:59 am

అభివృద్ధి కోసం కృషి చేస్తా –విజయ్ కుమార్..

అభివృద్ధి కోసం కృషి చేస్తా – విజయ్ కుమార్.. ఆలేరు, ఆంధ్రప్రభ :

ప్రభ న్యూస్ 24 Mar 2026 9:58 am

అమరావతిలో మరోసారి భారీ అగ్నిప్రమాదం

రాజధాని అమరావతిలో మరోసారి భారీ అగ్నిప్రమాదం జరిగింది

తెలుగు పోస్ట్ 24 Mar 2026 9:54 am

ఎండిపోయిన చెట్టును తీసేయండి మహాప్రభో..

ఎండిపోయిన చెట్టును తీసేయండి మహాప్రభో.. వికారాబాద్, ఆంధ్రప్రభ : వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని

ప్రభ న్యూస్ 24 Mar 2026 9:50 am

Hyderabad : మొయినా బాద్ డ్రగ్స్ కేసులో నేటి నుంచి విచారణ

మొయినా బాద్ డ్రగ్స్ కేసులో నిందితులను పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు

తెలుగు పోస్ట్ 24 Mar 2026 9:45 am