కార్మికులతో రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి సహపంక్తి భోజనాలు..
కార్మికులతో రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి సహపంక్తి భోజనాలు.. రణస్థలం, ఆంధ్రప్రభ :
ప్రతీ కార్మికుడు దేశానికి ఒక విలువైన ఆస్థి
ప్రతీ కార్మికుడు దేశానికి ఒక విలువైన ఆస్థి దేశ అభివృద్ధికి పరిశ్రమలు ఎంతో
జగన్ మోహన్ రెడ్డిపై మంత్రి అచ్చెన్నాయుడు సంచలన కామెంట్ చేశారు.
శేష జీవితంలో కెసిఆర్తో పని చేసే అవకాశం వచ్చింది: జీవన్ రెడ్డి
జగిత్యాల: కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన సీనియర్ నేత, మాజీ మంత్రి జీవన్ రెడ్డి బిఆర్ఎస్ పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించారు. గురువారం ఆయన్ను బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ కలిశారు. ఈ సందర్భంగా జీవన్ రెడ్డి మాట్లాడుతూ.. శేష జీవితంలో కెసిఆర్తో కలిసి పని చేసే అవకాశం వచ్చిందని అన్నారు. బిఆర్ఎస్లో చేరాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. బిఆర్ఎస్తో కలిసి పని చేస్తే.. రాష్ట్ర భవిష్యత్కు పాటుపడవచ్చని పేర్కొన్నారు. ‘‘27 నెలలుగా చాలా క్షోభ అనుభవించాను. కాంగ్రెస్కు రాజీనామా చేసినప్పుడు.. భావోద్వేగానికి గురయ్యాను. బిఆర్ఎస్ కంటే మెరుగైన పాలన అందిస్తారని కాంగ్రెస్కు ఓటేశారు. కాంగ్రెస్ రెండేళ్ల పాలనలో రాష్ట్రం తిరోగమన దిశలో నడిచింది. 2014లోనే కెసిఆర్ నాయకత్వంలో పని చేసే అవకాశం వచ్చింది. అయినా కూడా కాంగ్రెస్లోనే కొనసాగాను. రాష్ట్ర అవసరాల కోసం ఇప్పుడు బిఆర్ఎస్తో కలిసి పని చేస్తా’’ అని జీవన్ రెడ్డి స్ఫష్టం చేశారు.
ఇరిగేషన్ అధికారులపై చర్యలు తీసుకోవాలి..
ఇరిగేషన్ అధికారులపై చర్యలు తీసుకోవాలి.. మంథని, ఆంధ్రప్రభ : మత్స్యకారులను మంథని మండలం
అల్లూరి జిల్లాలో విషాదం.. ముగ్గురి మృతి
అల్లూరి సీతారామరాజు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది
ఆరోగ్య రంగంలో విప్లవాత్మక మార్పులు..
ఆరోగ్య రంగంలో విప్లవాత్మక మార్పులు.. టీబీ హారేగా.. దేశ్ జీతేగా నినాదంతో మున్ముందుకు..ఆరోగ్య
జోగినీలకు పునరావాసం కల్పించాలి: మంత్రి శ్రీహరికి వినతి
ఊట్కూర్, ఆంధ్రప్రభ ; జోగినిలకు ప్రభుత్వం పునరావాసం కల్పించాలని కోరుతూ రాష్ట్ర పాడి
Forbesganj | ఇద్దరు బలి… Forbesganj | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ :
Chandrababu : జగన్ ను అరెస్ట్ చేయడం నాకు నిమిషం పట్టదు
వైసీపీ అధినేత వైఎస్ జగన్ పై ముఖ్యమంత్రి చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు
కిడ్నీ వ్యాధితో వ్యక్తి మృతి మృతుడి కుటుంబాన్ని ఆదుకోవాలని సిపిఎం డిమాండ్ ఎ.కొండూరు,
పారిశుద్ధ్యం పరిశుభ్రతపై అవగాహన
చౌటుప్పల్, ఆంధ్రప్రభ ; చౌటుప్పల్ మండల మహిళా సమాఖ్య భవనంలో గ్రామ సంఘ
జగన్కి పగుందని అమరావతి అభివృద్ధి ఆగదు
జగన్కి పగుందని అమరావతి అభివృద్ధి ఆగదు ఎన్టీఆర్ జిల్లా టీడీపీ కార్యదర్శి పిళ్ళా
ముంపు గ్రామాలను తరలించి పునరావాసం కల్పిస్తాం
ముంపు గ్రామాలను తరలించి పునరావాసం కల్పిస్తాం మక్తల్, ఆంధ్రప్రభ ; భీమా ప్రాజెక్టులో
ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు ఐదు గంటలు క్లోజ్
తిరువనంతపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఐదు గంటలు మూసివేశారు
మీడియా సమావేశంలో కంట తడిపెట్టిన బొత్స
వైఎస్సార్ గురించి మాట్లాడుతూ సీనియన్ నేత బొత్స సత్యనారాయణ భావోద్వేగానికిలోనయ్యారు
రైతులకు పట్టాదార్ పాసు పుస్తకాలు పంపిణీ..
గొట్లూరు గ్రామపంచాయతీలో 1,149 మంది రైతులకు పట్టాదార్ పాసు పుస్తకాలు పంపిణీవిశాలాంధ్ర ధర్మవరం;; మండల పరిధిలోని గొట్లూరు గ్రామపంచాయతీలో ప్రభుత్వ, కలెక్టర్ ఆదేశాల మేరకు 1,149 మంది రైతులకు పట్టాదార్ పాసు పుస్తకాలను తహసిల్దార్ సురేష్ బాబు ఆధ్వర్యంలో పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సురేష్ బాబు మాట్లాడుతూ రాజముద్ర తో కూడిన, ప్రభుత్వం పంపిణీ చేసిన పట్టాదారు పాసుపుస్తకాలు అర్హులైన రైతులకు, రీ సర్వేలో భాగంగా పంపిణీ చేయడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా తాసిల్దార్ సురేష్ […] The post రైతులకు పట్టాదార్ పాసు పుస్తకాలు పంపిణీ.. appeared first on Visalaandhra .
ఏసీబీ వలలో అంతర్గాం రెవెన్యూ ఇన్స్పెక్టర్
ఏసీబీ వలలో అంతర్గాం రెవెన్యూ ఇన్స్పెక్టర్ గోదావరిఖని, ఆంధ్రప్రభ ; పెద్దపల్లి జిల్లా
నిర్లక్ష్యానికి పరాకాష్ట –సర్వీసు రోడ్డుకు అడ్డంగా చేన్లోకి రోడ్డు
విశాలాంధ్ర-రాప్తాడు(అనంతపురం జిల్లా) : మండల సమీపంలోని అశోక్ లేలాండ్ ఎదురుగా ఉన్న పొలాల్లో ఏర్పాటు చేసుకున్న ఓ ప్రైవేట్ షెడ్డుకు వెళ్లేందుకు ఏకంగా సర్వీస్ రోడ్డుకు అడ్డంగా భారీగా మట్టి మేటలు వేశారు. నిబంధనలకు విరుద్ధంగా సర్వీస్ రోడ్డును మూసివేస్తూ ఇలా మట్టి తోలడం అధికారుల నిర్లక్ష్యానికి పరాకాష్టగా నిలుస్తోంది. దీనివల్ల అటుగా వెళ్లే కార్లు, ద్విచక్ర వాహనాలు వెళ్లడానికి వీలులేక ప్రమాదాలకు గురవుతున్నాయి. సర్వీస్ రోడ్లు ఆక్రమణకు గురికావడం, ఉన్న రోడ్డు గుంతలమయం కావడంతో వాహనదారులు […] The post నిర్లక్ష్యానికి పరాకాష్ట – సర్వీసు రోడ్డుకు అడ్డంగా చేన్లోకి రోడ్డు appeared first on Visalaandhra .
Minister |పొంగులేటి మంత్రిలా వ్యవహరించడం లేదు..
Minister | పొంగులేటి మంత్రిలా వ్యవహరించడం లేదు.. Minister | ఆంధ్రప్రభ, వెబ్
ഫാക്ട് ചെക്ക്: ഇറാൻ - യുഎസ് മധ്യസ്ഥതയിൽ പാകിസ്താനെ പ്രകീർത്തിച്ച് അമിത് ഷാ? പ്രചാരണം വ്യാജം
പാകിസ്താൻ അഖണ്ഡ ഭാരതത്തിൻ്റെ ഭാഗമാണെന്നും പാക് ജയം ഇന്ത്യയുടേതാണെന്നും അമിത് ഷാ പറഞ്ഞെന്നാണ് പ്രചാരണം
బేబీ బంప్తో ఉష మరోసారి తండ్రి కాబోతున్న జేడీ వాన్స్ #JDVance #UshaVance #BreakingNews #ViralVideo
గొట్లూరులో స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు
– మంత్రి సత్య కుమార్ యాదవ్ తక్షణ స్పందనవిశాలాంధ్ర ధర్మవరం;; ధర్మవరం నియోజకవర్గంలోని గొట్లూరు గ్రామ ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మరియు వైద్య విద్య శాఖామాత్యులు, ధర్మవరం ఎమ్మెల్యే సత్య కుమార్ యాదవ్ తక్షణ చర్యలు తీసుకోవడం జరిగింది. గొట్లూరు గ్రామ ప్రధాన రహదారిపై స్పీడ్ బ్రేకర్స్ లేకపోవడంతో ప్రమాదాలు సంభవించే అవకాశం ఉందని గ్రామ ప్రజలు, బీజేపీ నాయకుడు ,సింగిల్ విండో డైరెక్టర్ గొడ్డిటి వెంకటేష్ కలిసి […] The post గొట్లూరులో స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు appeared first on Visalaandhra .
అర్హులైన చేనేత,పవర్ లూమ్ కార్మికులకు ఉచిత కరెంట్ సబ్సిడీ యూనిట్లు..
తెలుగుదేశం పార్టీ నాయకులు విశాలాంధ్ర ధర్మవరం;; చేనేతలకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని, అర్హులైన చేనేత పవర్ లూమ్ కార్మికులకు ఉచిత కరెంటు సబ్సిడీ యూనిట్లు కూటమి ప్రభుత్వం చేస్తోందని టిడిపి నాయకులు తెలిపారు. ఈ సందర్భంగా పట్టణంలోని గాంధీనగర్ సర్కిల్లో గల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ శ్రేణులకు ,ఎన్డీఏ ప్రభుత్వం చేనేతలకు పవర్లూమ్ కార్మికులకు ఉచిత కరెంటు సబ్సిడీ యూనిట్లపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులు మామాట్లాడుతూ […] The post అర్హులైన చేనేత,పవర్ లూమ్ కార్మికులకు ఉచిత కరెంట్ సబ్సిడీ యూనిట్లు.. appeared first on Visalaandhra .
రాయలసీమ హక్కులపై 12 ఏళ్లుగా సాగుతున్న మోసం..
రాయలసీమ హక్కులపై 12 ఏళ్లుగా సాగుతున్న మోసం.. రాయలసీమ ప్రాంతాన్ని రాయలసీమ నాయకులు
తహసిల్దార్ కార్యాలయం వద్ద చలివేంద్రం ఏర్పాటు..
తొర్రూరు టౌన్, ఆంధ్రప్రభ : తహసిల్దార్ కార్యాలయానికి వివిధ పనుల కోసం వచ్చే
ప్రాణం తీసిన సెల్ఫీ మోజు.. జతపాతంలో పడి మగ్గురు మృతి
అనంతగిరి: సెల్ఫీ మోజు ముగ్గరి నిండు ప్రాణాలను బలిగొంది. అల్లూరి జిల్లా అనంతగిరి మండలం మూలగుమ్మిలో సెల్ఫీ దిగుతతూ నలుగురు బాలికలు జలపాతం లో పడిపోయారు. ఈ ప్రమాదంలో ముగ్గు బాలికలు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో బాలిక అంజలి పరిస్థితి విషమంగా ఉంది. అంజలిని అనంతగిరి మండలం లుంగపర్తి ఆసుపత్రికి తరలించారు. మృతులు త్రిష (17), రత్నకుమారి (16), పవిత్ర(16)ను హుకుంపేట మండలం జుంబువలస వాసులుగా గుర్తించారు. ఇటీవలే వీరంతా ఇంటర్మీడియట్ పరీక్షలు రాశారు.
Waterfall |ముగ్గురి ప్రాణాలు తీసింది
Waterfall | ముగ్గురి ప్రాణాలు తీసింది Waterfall | అల్లూరి జిల్లా, ఆంధ్రప్రభ
మంథని, ఆంధ్రప్రభ : విద్యార్థుల హక్కుల సాధన కోసం కాంగ్రెస్ విద్యార్థి విభాగమైన
ఘనంగా గ్రాడ్యుయేషన్ డే వేడుకలు..
నిజామాబాద్ స్పోర్ట్స్, ఆంధ్రప్రభ ; ఆర్మూర్ లోని విశాఖ నగర్ లో గల
Grocery Store |సింహం మాస్క్ ధరించి…
Grocery Store | సింహం మాస్క్ ధరించి… Grocery Store | ఆంధ్రప్రభ,
నీటి సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత…
నీటి సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత… భూగర్భ జలాల పెంపు, చెరువుల పునరుద్ధరణకు
నీటి సంరక్షణకు జిల్లా యంత్రాంగం కట్టుబాటు…
నీటి సంరక్షణకు జిల్లా యంత్రాంగం కట్టుబాటు… 100 రోజుల ప్రత్యేక యాక్షన్ ప్లాన్
10 లక్షల వ్యయంతో ఇందిరమ్మ కాలనీలో సంస్కృతి సేవా సమితి ఆర్వో ప్లాంట్ ప్రారంభం
విశాలాంధ్ర ధర్మవరం::పట్టణంలోని ఇందిరమ్మ కాలనీ ప్రజల దశాబ్దాల తాగునీటి కష్టాలకు శాశ్వత పరిష్కారం లభించింది. మంత్రి శ్రీ సత్యకుమార్ యాదవ్ స్థాపించిన సంస్కృతి సేవా సమితి ఆధ్వర్యంలో 10 లక్షల రూపాయల భారీ వ్యయంతో ఏర్పాటు చేసిన అత్యాధునిక ఆర్వోప్లాంట్ ఇప్పుడు ప్రజలకు అందుబాటులోకి వచ్చింది.ఈ అభివృద్ధి కార్యక్రమాన్ని మంత్రి సతీమణి త్రివేణి స్వయంగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా త్రివేణి మాట్లాడుతూ.. కాలనీ ప్రజలు శుద్ధమైన తాగునీటి కోసం పడుతున్న ఇబ్బందులను గమనించిన మంత్రి వెంటనే […] The post 10 లక్షల వ్యయంతో ఇందిరమ్మ కాలనీలో సంస్కృతి సేవా సమితి ఆర్వో ప్లాంట్ ప్రారంభం appeared first on Visalaandhra .
చిన్నముత్తేవి గ్రామపంచాయతీ కార్యదర్శి సస్పెన్షన్
చిన్నముత్తేవి గ్రామపంచాయతీ కార్యదర్శి సస్పెన్షన్ కూచిపూడి – ఆంధ్రప్రభ : కృష్ణా జిల్లా
Rao Bahadur: Satya Dev and Deepa glow in vintage look
Rao Bahadur is emerging as a highly interesting film, set to showcase Satya Dev in a never-seen-before character. After a title glimpse that made a lasting impact, the team is ready to unveil the first single, O Sundari, on April 15th. The excitement surrounding the movie is steadily growing among film lovers. Much of this […] The post Rao Bahadur: Satya Dev and Deepa glow in vintage look appeared first on Telugu360 .
ఐదు రోజుల జోరుకు బ్రేక్… భారీ నష్టాల్లో మార్కెట్లు
గత ఐదు రోజులుగా లాభాల జోరు చూపిన దేశీయ స్టాక్ మార్కెట్లకు గురువారం బ్రేక్ పడింది. అంతర్జాతీయంగా పెరుగుతున్న చమురు ధరలు, అమెరికా-ఇరాన్ కాల్పుల విరమణపై నెలకొన్న అనిశ్చితి ఇన్వెస్టర్ల సెంటిమెంట్ను దెబ్బతీశాయి. దీంతో మదుపరులు లాభాల స్వీకరణకు మొగ్గుచూపగా, సూచీలు భారీ నష్టాల్లో ముగిశాయి.వివరాల్లోకి వెళితే, సెన్సెక్స్ 931.25 పాయింట్లు పతనమై 76,631.65 వద్ద ముగిసింది. నిఫ్టీ 222.25 పాయింట్లు నష్టపోయి 23,775.10 వద్ద స్థిరపడింది. ట్రేడింగ్ సెషన్ ఆద్యంతం అమ్మకాల ఒత్తిడి కొనసాగింది. జియో […] The post ఐదు రోజుల జోరుకు బ్రేక్… భారీ నష్టాల్లో మార్కెట్లు appeared first on Visalaandhra .
Andhra Prabha Smart Edition |TS|రేవంత్ ఫెయిల్/పల్లాకు ఝలక్
ఆంధ్రప్రభ స్మార్ట్ ఎడిషన్ 09-04-2026, 4.00PM ts రేవంత్ ఫెయిల్.. కేసీఆర్ను
Andhra Prabha Smart Edition |AP|పక్కాగా పాస్బుక్కులు /కేంద్ర సచివాలయం
ఆంధ్రప్రభ స్మార్ట్ ఎడిషన్ 09-04-2026, 4.00PM ap తారుమారుకు చాన్స్ లేదు..
అఫ్గాన్ క్రికెట్ అభిమానులకు షాక్.. రషీద్ ఖాన్ రిటైర్మెంట్!
అఫ్గానిస్థాన్ స్పిన్ మాంత్రికుడు రషీద్ ఖాన్కి అతడి దేశంలోనే కాదు.. భారత్లో కూడా చాలా మంది అభిమానులు ఉన్నారు. ముఖ్యంగా ఐపిఎల్లో రషీద్ బౌలింగ్ని ఇష్టపడే వాళ్లు చాలా మంది ఉన్నారు. అయితే రషీద్ ఖాన్ తాజాగా తన అభిమానులకు షాక్ ఇచ్చాడు. తాను టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్ అవుతున్నట్లు సంకేతాలు ఇచ్చాడు. బుధవారం ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుతో జరిగిన మ్యాచ్లోె గుజరాత్ టైటాన్స్ తరఫున ఆడిన రషీద్ అద్భుత ప్రదర్శన (3/17) చేసి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు. అనంతరం రషీద్ మాట్లాడుతూ.. తాను టెస్ట్ క్రికెట్ నుంచి తప్పుకోవచ్చన్న సంకేతాన్ని ఇచ్చాడు. ‘‘టెస్ట్ క్రికెట్ ఆడొద్దని డాక్టర్లు చెప్పారు. అయినా సరే నేను ఆడాను. గతేడాది జింబాబ్వేతో జరిగిన టెస్ట్ మ్యాచ్లో 67 ఓవర్లు బౌలింగ్ చేశాను. దీంతో ఇది నా ఆరోగ్యంపై ప్రభావం చూపించింది. నేను ఓ టెస్ట్ మ్యాచ్లో ఇన్ని ఓవర్లు వేశానని తెలిసి డాక్టర్లు షాక్ అయ్యారు. ఇకపై టెస్టులు ఆడే సాహసం చేస్తే.. ఎక్కువ కాలం క్రికెట్లో కొనసాగలేనని హెచ్చరించారు’’ అని వెల్లడించాడు. రషీద్ 2023 వన్డే ప్రపంచకప్ కోసం శస్త్ర చికిత్స వాయిదా వేసుకున్నాడు. ఆ తర్వాత యుకెలో సర్జరీ చేయించుకొని 2024లో తిరిగి వచ్చాడు. ఆ తర్వాత వరుసగా ఫ్రాంచైజీ క్రికెట్ ఆడటం వల్ల గాయాలు తిరగబెట్టాయి. ఫలితంగా కొంతకాలం ఫామ్ కోల్పోయి ఇబ్బందులు పడ్డాడు. ఇక అఫ్తానిస్థాన్కు 2017లో టెస్ట్ క్రికెట్ హోదా వచ్చింది. అప్పటినుంచి ఆ జట్టు 12 టెస్టులు ఆడగా.. అందులో రషీద్ 6 టెస్టుల్లో పాల్గొన్నాడు. ఈ 6 మ్యాచుల్లో 45 వికెట్లు తీశాడు.
Ajith to Produce his Next Film
Tamil Superstar Ajith has been struggling to find a producer for his next film. His huge quote of remuneration made a couple of producers to take a back step. His next film which is tentatively titled #AK64 was planned to kick-start early this year but it was pushed. Finally, Ajith is stepping in to produce […] The post Ajith to Produce his Next Film appeared first on Telugu360 .
ప్రాణం తీసిన మటన్ ముక్క #MahabubabadDistrict #Telangana #ViralNews #PublicSafety #FoodAccident
జర్నలిజం ముసుగులో నిజమైన రాజకీయాలు తగునా..?
జర్నలిజం ముసుగులో నిజమైన రాజకీయాలు తగునా..? రాప్తాడు, ఆంధ్రప్రభ : నైతిక విలువలు
వన్యప్రాణుల జాడకు రోబో… విద్యార్థి ఆశ్రిత్ ప్రతిభ...#Innovation #StudentTalent #Robot
బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం అందజేత
గట్టుప్పల, ఆంధ్రప్రభ : మండల కేంద్రానికి చెందిన ఎరుకలి యాదయ్య (61) అనారోగ్యంతో
యువత స్వశక్తితో వ్యాపార రంగంలో రాణించాలి
యువత స్వశక్తితో వ్యాపార రంగంలో రాణించాలి చిట్యాల, ఆంధ్రప్రభ : నేటి యువత
Chandrababu Takes a Dig at Jagan Over Amaravati Remarks
Andhra Pradesh Chief Minister N Chandrababu Naidu has strongly responded to recent remarks made by Y S Jagan Mohan Reddy on the Amaravati capital issue. He made it clear that Amaravati will remain the only capital of the state and there is no room for confusion. Naidu said that despite several attempts by the psycho(YSRCP) […] The post Chandrababu Takes a Dig at Jagan Over Amaravati Remarks appeared first on Telugu360 .
అమరావతి అభివృద్ధి విషయంలో కేంద్రం మరో నిర్ణయం
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అభివృద్ధి విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అమరావతిలో సెంట్రల్ సెక్రటేరియట్ (కేంద్ర సచివాలయం) నిర్మాణానికి సంబంధించిన ప్రక్రియను వేగవంతం చేసింది. సుమారు రూ. 2534 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న ఈ భారీ ప్రాజెక్టుకు సంబంధించిన డీపీఆర్ ను కేంద్ర ప్రజా పనుల విభాగం (సీపీడబ్ల్యూడీ) కేంద్ర కేబినెట్ ఆమోదానికి పంపింది. ఈ ప్రాజెక్టుకు ఆమోదం లభించి, నిర్మాణం పూర్తయితే అమరావతి కేంద్రంగా వివిధ కేంద్ర ప్రభుత్వ శాఖల కార్యాలయాలన్నీ […] The post అమరావతి అభివృద్ధి విషయంలో కేంద్రం మరో నిర్ణయం appeared first on Visalaandhra .
హర్మూజ్ జలసంధి నుంచి వెనక్కి మరలుతున్న నౌకలు
ఇరాన్, అమెరికా దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం నేపథ్యంలో మొదట ఇరాన్ హర్మూజ్ జలసంధిని తెరిచింది. కానీ లెబనాన్పై ఇజ్రాయెల్ దాడి నేపథ్యంలో పరిస్థితులు మరోసారి ఉద్రిక్తంగా మారియి. హర్మూజ్ జలసంధిని మళ్లీ మూసివేస్తున్నట్లు ఇరాన్ ప్రకటించింది. దీనితో జలసంధిని దాటేందుకు వచ్చిన నౌకలు తిరుగుముఖం పట్టాయి. ఈ మేరకు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి. అమెరికా, ఇరాన్ దేశాలు కాల్పుల విరమణను ప్రకటించిన తర్వాత పలు నౌకలు హర్మూజ్ జలసంధిని దాటాయి. గ్రీక్కు చెందిన […] The post హర్మూజ్ జలసంధి నుంచి వెనక్కి మరలుతున్న నౌకలు appeared first on Visalaandhra .
గాజులపల్లిలో అంగన్వాడీ అన్నప్రాసన కార్యక్రమం
మంథని రూరల్, ఆంధ్రప్రభ : మంథని మండలం గాజులపల్లి గ్రామంలో సర్పంచ్ కారెంగుల
యూజర్లకు యూట్యూబ్ షాక్.. ఇకపై 90 సెకన్లు భరించాల్సిందే..?
ఈ మధ్యకాలంలో ప్రముఖ వీడియో స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్ యూట్యూబ్ వాడని వాళ్లు లేరు అనడంలో అతిశయోక్తి లేదు. చిన్న నుంచి పెద్ద వరకూ అందరూ యూట్యూబ్ చూస్తూ టైమ్ పాస్ చేస్తారు. అయితే యూట్యూబ్ని స్మార్ట్ టివిలో చూసే యూజర్లకు యూట్యూబ్ పెద్ద షాక్ ఇచ్చింది. ఇకపై స్మార్ట్టివిలో సుదీర్ఘ అన్స్కిప్పబుల్ యాడ్స్ని తీసుకొచ్చేందుకు సిద్ధమవుతోంది. ఏకంగా 90 సెకన్ల వరకు స్కిప్ చేయలేని యాడ్స్ను ప్రయోగాత్మకంగా పరీక్షిస్తున్నట్లు తెలిసింది. ఆదాయాన్ని మరింత పెంచుకునేందుకు ఈ తరహా నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అయితే, దీనిపై యూట్యూబ్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇప్పటివరకు స్మార్ట్ టివిల్లో 30 సెకన్ల అన్స్కిప్పబుల్ యాడ్స్ మాత్రమే వస్తున్నాయి. దాని స్థానంలో 90 సెకన్ల పాటు ప్రకటనలు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా 20 నిమిషాల నుంచి 40 నిమిషాల నిడివి కలిగిన వీడియోలకు ఈ తరహా యాడ్స్ను పుష్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కొందరు యూజర్లకు 90 సెకన్ల యాడ్స్ కనిపిస్తున్నాయి. సంబంధిత ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఓ వైపు సాంప్రదాయ ప్రకటన దారులను ఆకర్షించడం.. మరోవైపు యాడ్స్ వద్దనుకునే యూజర్లను ప్రీమియం వైపు మళ్లిండమే లక్ష్యంగా ఈ మార్పు తీసుకువస్తున్నట్లు టెక్ నిపుణులు అంచనా వేస్తున్నారు. దీన్ని కేవలం స్మార్ట్ టివిలకే పరిమితం చేస్తారా? లేదంటే మొబైల్కూ వర్తింపజేస్తారా? చూడాలి మరి.
రైల్వే కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి
రైల్వే కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి బెల్లంపల్లి, ఆంధ్రప్రభ : బెల్లంపల్లిలో రైల్వే
చలివేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే బొజ్జు పటేల్
ఉట్నూర్, ఆంధ్రప్రభ ; ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలంలోని గంగన్నపేట్ లో కొత్తపల్లి
గో ఆరాధన ఉద్యమంలో అందరూ భాగస్వాములు కావాలి
గో ఆరాధన ఉద్యమంలో అందరూ భాగస్వాములు కావాలి నిజామాబాద్ ప్రతినిధి, ఆంధ్రప్రభ :
జీవన్రెడ్డి సిఎంను విమర్శించడం సరికాదు: మహేశ్కుమార్ గౌడ్
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ నుంచి రాజీనామా చేసిన సీనియర్ నేత జీవన్ రెడ్డి సిఎం రేవంత్ రెడ్డిని విమర్శించడం సరికాదని టిపిసిసి అధ్యక్షుడు మహేశ్కుమార్ గౌడ్ అన్నారు. గాంధీ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎమ్మెల్యేలు అంతా ఎన్నుకున్న వ్యక్తి సిఎం రేవంత్ అని అన్నారు. బిఆర్ఎస్, బిజెపి వేర్వేరు కాదని భవిష్యత్తులో ఆ రెండు పార్టీలు కలిసిపోతాయని పేర్కొన్నారు. మంత్రి పొంగులేటిపై చేస్తున్న విమర్శలకు ఆధారాలు ఉంటే చర్చకు సిద్ధమని, హరీశ్రావు వద్ద ఆధారాలు ఉంటే తీరుకురావాలని అన్నారు. నియోకవర్గాల పునర్విభజనకు సంబంధించి ఇప్పుడు చేసే పద్ధతికి తాము వ్యతిరేకమని స్సష్టం చేశారు. దక్షిణ భాతర్కు అన్యాయం జరగకూడదనే తాము వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు. జనాభా ఆధారంగా పునర్విభజన చేస్తే దక్షిణ భారతదేశం నష్టపోతుందని అన్నారు.
గత పాలకులు చేసిన పనులు చూసి నాకే మతి పోయింది : చంద్రబాబు
అమరావతి: భూమి అనేది ఆస్తి మాత్రమే కాదని.. జీవనాధారం, భద్రత, గౌరవం అని ఎపి సిఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. గత ప్రభుత్వం మీ భూమిపై కన్నేశారని అన్నారు. వేమూరు నియోజకవర్గం సూరేపల్లిలో ‘మీ భూమి- మీ హక్కు ’ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిఎం పాల్గొన్న సందర్భంగా ఆయన సభలో మాట్లాడుతూ.. ప్రతి గ్రామంలో, ప్రతి ఇంటిలో భూ వివాదాలకు తెరలేపారని, పట్టా పుస్తకం పైన ఆయన ఫోటో వేసుకున్నారని.. ఆస్తి మీది..ఫొటో ఆయనది అని విమర్శించారు. తల్లిని కోర్టుకు ఈడ్చిన వ్యక్తి మనకు ఆదర్శం కాదని, సెంటు భూమి కోసం కొట్లాడుకుని కుటుంబ సభ్యులు గొడవ పడుతున్నారని, చిన్న చిన్న భూతగాదాలు మనకు వద్దు అని అన్నారు. విభేదాలు ఉండే గ్రామాలు గుర్తించండని, మధ్యవర్తిత్వంతో భూ సమస్యలు పరిష్కరించుకోవాలని పేర్కొన్నారు. గత పాలకులు చేసిన అక్రమాలు, పాపాలు వెంటాడుతునే ఉన్నాయని, గత పాలకులు చేసిన పనులు చూసి తనకే మతి పోయిందని మండిపడ్డారు. నూటికి 90 శాతం రెవెన్యూ సమస్యలపై అర్జిలే వచ్చేవని, మీకు భూహక్కు ఇచ్చే బాధ్యత తీసుకోవాలని అప్పుడే సంకల్పించానని తెలియజేశారు. 1.12 కోట్ల పట్టాదారు పాస్ పుస్తకాలు ఇచ్చే బాధ్యత తీసుకుంటామని, 16,816 గ్రామాలు రీ సర్వే చేయాలని అధికారులకు సూచించారు. 21.23 లక్షల కొత్త పాస్ పుస్తకాలు మీకు ఇచ్చామని, జూలై నాటికి 9 లక్షల పాస్ పుస్తకాలు ఇస్తామని అన్నారు. ఇంకా 80 లక్షల పాస్ పుస్తకాలు ఇవ్వాలని, మీకు ఇచ్చే పాస్ పుస్తకాలు ఎవరూ తారుమారు చేయలేరని అన్నారు. కరెన్సీకి వాడే సాంకేతికతే పట్టాదారు పాస్ పుస్తకాలకు వాడామని, మీ ముందే సర్వే చేయించి.. రికార్డు చేస్తామని, అన్నారు. ఈకెవైసి తీసుకునే పట్టాదారు పాస్ పుస్తకం ఇస్తామని, అవినీతి లేకుండా పట్టాదారు పాస్ పుస్తకం ఇవ్వాలని అనేదే తన అభిమతమని చంద్రబాబు పేర్కొన్నారు. పాస్ పుస్తకం ఎవరూ ట్యాంపర్ చేయకుండా బ్లాక్ చైన్ టెక్నాలజీ తీసుకువచ్చానని, భూములు ఎవరూ కొట్టేయకుండా లాక్ సిస్టమ్ తెచ్చామని అన్నారు. అధికారంలోకి రాగానే ల్యాండ్ సీలింగ్ చట్టాలని రద్దు చేశామని, 22 ఏ నుంచి మీ భూములు తొలగిస్తామని హామీ ఇస్తున్నానని, భూ రిజిస్టేషన్ల పద్ధతిలో కూడా మార్పులు తీసుకువస్తామని అన్నారు. మీ సమస్యలు పరిష్కరించడానికి ఇక్కడికి వచ్చానని అన్నారు. పట్టాదారు పాస్ పుస్తకం ఇచ్చినప్పుడు మీలో కలిగిన సంతోషం చూసి తన జన్మ ధన్యమైందని ఆనందాన్ని వ్యక్తం చేశారు. గత ప్రభుత్వంలో రాష్ట్రం ఎంత విధ్వంసం అవ్వాలో అంత అయిందని, వైసిపి ప్రభుత్వంలో మహిళలకు రక్షణ లేదని ధ్వజమెత్తారు. 21 నెలల్లో ప్రభుత్వం బాగా పనిచేసింది అంటే చేయి ఎత్తి ఆమోదం తెలపాలని, ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నామని, రూ. 20 లక్షల కోట్ల పెట్టుబడులతో 23 లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తామని చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.
నేడు రాష్ట్రస్థాయి జిమ్నాస్టిక్ పోటీలకు జిల్లా జట్ల ఎంపికలు
నిజామాబాద్ స్పోర్ట్స్, ఆంధ్రప్రభ : రాష్ట్రస్థాయి సబ్ జూనియర్ జిమ్నాస్టిక్స్ పోటీలు మరియు
సైబర్ మోసగాళ్ల చేతిలో మోసపోయిన జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి #PallaRajeshwarReddy
Electric Shock |కరెంట్ షాక్తో….
Electric Shock | కరెంట్ షాక్తో…. Electric Shock | ఆంధ్రప్రభ, వెబ్
వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను వినియోగించుకోండి: సర్పంచులు
జుక్కల్ (కామారెడ్డి), ఆంధ్రప్రభ : వరి ధాన్యం కొనుగోలు కేంధ్రలను వరిధాన్యం రైతులందరు
సీఎం ఆదేశాల మేరకు ఇంటింటికి శుద్ధ జలం…
సీఎం ఆదేశాల మేరకు ఇంటింటికి శుద్ధ జలం… డోన్ నియోజకవర్గం లో కొత్తబురుజు
ఆ వ్యాఖ్యలపై వైసీపీ సమరభేరి.. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన వైసీపీ ఎమ్మెల్సీ…
సజావుగా పదో తరగతి మూల్యాంకనం..
సజావుగా పదో తరగతి మూల్యాంకనం.. అత్యంత పారదర్శకంగా, జవాబుదారీతనంతో ప్రక్రియకేంద్రాన్ని తనిఖీ చేసిన
తప్పుడు ఆరోపణలు చేస్తే సహించేది లేదు
తప్పుడు ఆరోపణలు చేస్తే సహించేది లేదు మంథని, ఆంధ్రప్రభ : తెలంగాణ ప్రభుత్వంపై
shruti haasan|సోషల్ మీడియా షేక్
shruti haasan| సోషల్ మీడియా షేక్ ఆంధ్రప్రభ వెబ్డెస్క్ : అందాల తార..
Andhra Pradesh : ఆది అసలు బాధ అదేనటగా? ఓపెన్ అయింది అందుకేనట
జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కూటమిలోని ప్రధాన నేతలను ఉద్దేశించి చేసినవేనని అర్థమవుతుంది
నవకార్ మహా మంత్రంతో మానసిక ప్రశాంతత…
నవకార్ మహా మంత్రంతో మానసిక ప్రశాంతత… జైనుల ప్రపంచ నవకార్ మహా మంత్ర
ప్రజా పాలనలో ప్రజల ఆరోగ్యానికి ప్రాధాన్యం
ప్రజా పాలనలో ప్రజల ఆరోగ్యానికి ప్రాధాన్యం పరకాల, ఆంధ్రప్రభ ; కాంగ్రెస్ ప్రజా
అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇండ్లు
అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇండ్లు కడెం, ఆంధ్రప్రభ ; తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో
Chandrababu |అమరావతిని వ్యతిరేకించిన పార్టీ వైసీపీ
Chandrababu | అమరావతిని వ్యతిరేకించిన పార్టీ వైసీపీ Chandrababu | ఆంధ్రప్రభ, వెబ్డెస్క్
ప్రజారోగ్యానికే ప్రాధాన్యం.. నాణ్యమైన వైద్య సేవలు అందాల్సిందేరోగులకు అందించే సేవల్లో రాజీ ప్రసక్తే
ఆసుపత్రిలో నూతన బోరు ఏర్పాటు చేసిన సర్పంచ్
మర్రిగూడ, ఆంధ్రప్రభ : మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో మునుగోడు శాసన సభ్యులు
అనంతపురంలో మొహానికి పులి మాస్క్ ధరించి...దర్జాగా దొంతనం చేసిన దొంగ! #Anantapur#Pamidi#TheftCase
మరో వివాదంలో చిక్కిన ‘ధురంధర్-2’ సినిమా..
రణ్వీర్ సింగ్ హీరోగా వచ్చిన ‘ధురంధర్: ది రివేంజ్’. గతేడాది చివర్లో విడుదలైన ‘ధురంధర్’ సినిమాకు ఇది సీక్వెల్. అయితే రీసెంట్గా ఈ సినిమా కథ కాపీ కొట్టారు అంటూ సంతోష్ కుమార్ అనే దర్శకుడు ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. దీంతో చిత్ర దర్శకుడు ఆదిత్య ధర్ హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు తదుపరి విచారణ జరిగే వరకు ఈ విషయంపై మాట్లాడ వద్దని సంతోష్కు సూచించింది. తాజాగా ఈ ‘ధురంధర్’ సినిమా మరో వివాదంలో చిక్కుకుంది. ఈ సినిమాలో సంగీత దర్శకుడు సచ్దేవ్ కంపోజ్ చేసిన ‘హమ్ ప్యార్ కర్నే వాలే’ పాట వైరల్ అయింది. అయితే ఈ పాటను త్రిదేవ్(1989) చిత్రంలోని పాటనే రీమిక్స్ చేశారని త్రిమూర్తి ఫిల్మ్స్ ఆరోపిస్తూ కోర్టులో దావా వేసింది. ఈ సాంగ్కి సంబంధిచి పూర్తి హక్కులు తమ వద్దే ఉన్నాయని తెలిపింది. ఇదే చిత్రం నుంచి ఐకానిక్ పాట ‘ఓయ్ ఓయ్’ని కూడా ధురంధర్ 2లో రీమిక్స్ చేయడం విశేషం. దీంతో దర్శకుడు ఆదిత్య ధర్, బి62 స్టూడియోస్ దీనికి సమాధానం ఇవ్వాలని కోరింది. వెంటనే పాటను మూవీ నుంచి తొలగించాలని కోరింది. లేదంటే నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేసింది.
Vijayawada Terror Case Reveals: Women Targeted in Online Radical Network
A worrying angle has come out in the Vijayawada terror links case. Investigators have found that women were being targeted and slowly drawn into extremist networks through social media. Officials say foreign handlers created a special group called “Khawateen” to attract women. Through Instagram and Telegram, they shared videos and messages to influence young people. […] The post Vijayawada Terror Case Reveals: Women Targeted in Online Radical Network appeared first on Telugu360 .
భూపోరాటాల యోధుడు కామ్రేడ్ చండ్ర రాజేశ్వరరావు
సీఆర్, చదువుల రామయ్యలాంటి మహణీయుల స్పూర్తితో ముందుకు పోవాలి: కె రామకృష్ణ విశాలాంధ్ర బ్యూరో – కర్నూలు : కామ్రేడ్ చండ్రరాజేశ్వరరావు పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికోసం, కష్టజీవుల కోసం అలుపెరుగని పోరాటం చేసి భూపోరాటాల యోధుడని సీపీఐ జాతీయ కార్యదర్శి కె రామకృష్ణ కొనియాడారు. గురువారం సీఆర్ భవన్లో కామ్రేడ్ చండ్రరాజేశ్వరరావు 32వ వర్ధంతి వేడుక ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సీపీఐ నగర కార్యదర్శి పీ రామకృష్ణారెడ్డి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా […] The post భూపోరాటాల యోధుడు కామ్రేడ్ చండ్ర రాజేశ్వరరావు appeared first on Visalaandhra .
Chiru, Bobby, KVN’s Film Set For Spectacular Launch
Megastar Chiranjeevi’s next film with director Bobby Kolli was already announced, with KVN Productions bankrolling the project. The concept poster has further amplified curiosity. This blazing mass entertainer, #ChiruBobby2, which promises fireworks, is gearing up for a spectacular launch on April 11th in Hyderabad. The buzz is particularly high not only because Chiranjeevi and Bobby […] The post Chiru, Bobby, KVN’s Film Set For Spectacular Launch appeared first on Telugu360 .
#KOKA Begins Music Promotions With A Quirky Twist
Korean Kanakaraju is Varun Tej’s next film which is directed by Merlapaka Gandhi, touted as an Indo Korean Horror Comedy, the film has generated ample amount of buzz with its fun promotional videos and title glimpse. The team has begun its musical promotions today with an innovative and entertaining move, unveiling a quirky banter video […] The post #KOKA Begins Music Promotions With A Quirky Twist appeared first on Telugu360 .
నార్పల మండలంలో ఉపాధి కూలీలతో సీపీఐ పాదయాత్ర ప్రచారం…
విశాలాంధ్ర – నార్పల (అనంతపురం జిల్లా)-:- మండలంలోని చామలూరు పంచాయితీ పరిధిలోని నిలువురాయి, నార్పల గ్రామాల్లో ఉపాధి పనుల వద్దకు వెళ్లి కూలీలను కలిసి, భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) మరియు ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో నిర్వహించనున్న పాదయాత్రకు మద్దతుగా కరపత్రాలు గురువారం పంపిణీ చేశారు. ఈ పాదయాత్ర ఏప్రిల్ 10 నుండి 12వ తేదీ వరకు అనంతపురం నుంచి బండ్లపల్లి వరకు కొనసాగనుంది. ఈ సందర్భంగా ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా […] The post నార్పల మండలంలో ఉపాధి కూలీలతో సీపీఐ పాదయాత్ర ప్రచారం… appeared first on Visalaandhra .
సాయిబాబా కృపతో త్వరలో ఆలయ నిర్మాణం పూర్తి
సాయిబాబా కృపతో త్వరలో ఆలయ నిర్మాణం పూర్తి బాపట్ల రూరల్, ఆంధ్రప్రభ :
Pawan Kalyan : పవన్ కల్యాణ్ విషయంలోనే ఎందుకింత రివర్స్?
పవన్ కల్యాణ్ ఆలోచనలను కాపు సామాజికవర్గం నేతలు సరిగా అర్థం చేసుకోవడం లేదంటున్నారు
విజయ్ విగ్రహంతో ప్రచారం.. తమిళనాడు ఎన్నికల్లో వినూత్న ట్రెండ్..
తమిళనాడులో ఎన్నికల సందడి రోజురోజుకు పెరుగుతోంది. ఈ నెల 23న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అన్ని పార్టీలు ప్రచారాన్ని వేగవంతం చేశాయి.అధికారంలో ఉన్న DMK ప్రభుత్వాన్ని ఎదుర్కొంటూ NDA కూటమి, అలాగే నటుడు విజయ్ స్థాపించిన TVK పార్టీలు గట్టిగా పోటీ పడుతున్నాయి.రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో TVK అభ్యర్థులను రంగంలోకి దింపుతూ విజయ్ తన శక్తిమేర ప్రచారం కొనసాగిస్తున్నారు.ఈ ఎన్నికల ప్రచారంలో ఆసక్తికరమైన సంఘటన చోటుచేసుకుంది.TVK పార్టీకి చెందిన ఒక అభ్యర్థి, విజయ్ తన నియోజకవర్గానికి […] The post విజయ్ విగ్రహంతో ప్రచారం.. తమిళనాడు ఎన్నికల్లో వినూత్న ట్రెండ్.. appeared first on Visalaandhra .
మహిళల కోసం వాణిజ్య సముదాయం ఏర్పాటు
మహిళల కోసం వాణిజ్య సముదాయం ఏర్పాటు మచిలీపట్నం – ఆంధ్రప్రభ : మహిళలు
captain gill|మ్యాచ్ లేట్.. భారీ జరిమానా
captain gill| మ్యాచ్ లేట్.. భారీ జరిమానా ఆంధ్రప్రభ వెబ్డెస్క్ : ఐపీఎల్లో
అంగన్ వాడీ కేంద్రంలో చిన్నారులకు అన్నప్రాసన..
కడెం, ఆంధ్రప్రభ ; కడెం మండలంలోని లింగాపూర్ గ్రామంలో గల మూడవ అంగన్వాడీ
Police Case |నిబంధనలకు విరుద్ధంగా ఆందోళన..
Police Case | నిబంధనలకు విరుద్ధంగా ఆందోళన.. Police Case | ఆంధ్రప్రభ,
మండుతున్న ఎండలు.. ఆ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్
హైదరాబాద్: ఏప్రిల్ ఆరంభంలోనే సూర్యుడు ప్రజల్ని కష్టాలు పెట్టడం ప్రారంభించారు. ముఖ్యంగా మధ్యాహ్నం పూట భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు ద. దీంతో మధ్యాహ్నం పూట భయటకు వచ్చేందకు చాలా భయపడుతున్నారు. రాష్ట్రంలో మరో 3 డిగ్రీు పెరుగుతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. గురువారం ఉమ్మడి ఖమ్మం జిల్లా, మహబూబ్నగర్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ మిగితా జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేసింద.
ఏప్రిల్ 20 నుంచి తెలంగాణ ఓపెన్ స్కూల్ పరీక్షలు..
నిజామాబాద్ స్పోర్ట్స్, ఆంధ్రప్రభ : తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ డైరెక్టర్, హైదరాబాద్
Telangana |జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
Telangana | జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు Telangana | ఆంధ్రప్రభ, వెబ్
అక్రమ ఇసుక రవాణాపై పోలీసుల చర్య..
కోటగిరి, ఆంధ్రప్రభ : మంజీరా నది నుంచి అనుమతులు లేకుండా ఇసుక తరలిస్తున్న

36 C