Adult Education Back in Focus as Telangana Targets 100% Literacy
Telangana has stepped up reforms in the education sector under the leadership of A. Revanth Reddy, with a strong focus on both school education and adult literacy. The state government says its goal is not only to ensure children stay in school, but also to help adults gain literacy skills needed in a changing world. […] The post Adult Education Back in Focus as Telangana Targets 100% Literacy appeared first on Telugu360 .
Chinna Jeeyar Swami |ముచ్చింతల్ స్టాట్యూ ఆఫ్ ఈక్వలిటీలో వైభవంగా వేడుకలు..
Chinna Jeeyar Swami | ముచ్చింతల్ స్టాట్యూ ఆఫ్ ఈక్వలిటీలో వైభవంగా వేడుకలు..
అంబేద్కర్ జాతీయ అవార్డు గ్రహీతలకు ఘన సన్మానం
విశాలాంధ్ర, ఉరవకొండ (అనంతపురం జిల్లా) : డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జాతీయ అవార్డు గ్రహీతలు మీనుగా గోపాల్, మంగే రమేష్ బాబులను బుధవారం ఉరవకొండలో ఘన సన్మానించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ బహుజన నాయకుల సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమం ఉత్సాహభరితంగా సాగింది. దళిత గిరిజనుల హక్కుల సాధన సమితి వ్యవస్థాపకుడు మీనుగా గోపాల్, రాష్ట్ర చర్మకారుల ప్రధాన కార్యదర్శి మంగే రమేష్ బాబులను పూలమాలతో సత్కరించి, శాలువాలు కప్పి, స్వీట్లు పంచి అభినందించారు. సమాజానికి […] The post అంబేద్కర్ జాతీయ అవార్డు గ్రహీతలకు ఘన సన్మానం appeared first on Visalaandhra .
పెన్నహోబిలం దేవస్థానంలో బహిరంగ వేలం వాయిదా
– తలనీలాల హక్కు రూ.1.61 లక్షలకు ఖరారు విశాలాంధ్ర, ఉరవకొండ (అనంతపురం జిల్లా) : ఉరవకొండ మండలం పెన్నహోబిలం శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానంలో బుధవారం దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో బహిరంగ వేలాలు నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని శాఖ ఇన్స్పెక్టర్ కె. రాణి, ఆలయ కార్య నిర్వహణ అధికారి సాకే రమేష్ బాబు మరియు ఆలయ ధర్మకర్తల మండలి సభ్యులు పర్యవేక్షించారు. దేవస్థానంలో కలగలపు బియ్యం బేడలు విక్రయించుకునే హక్కుకు నిర్వహించిన బహిరంగ వేలంలో […] The post పెన్నహోబిలం దేవస్థానంలో బహిరంగ వేలం వాయిదా appeared first on Visalaandhra .
TGRTC : విధుల్లో రాకుంటే చట్టపరమైన చర్యలు: ఎండీ నాగిరెడ్డి
ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి కార్మికులకు విజ్ఞప్తి చేశారు
మహిళా రిజర్వేషన్ బిల్లుకు ఎవరూ వ్యతిరేకం కాదు
2023 పార్లమెంట్లో మహిళా రిజర్వేషన్ బిల్లును ఆమోదించారుఆ బిల్లు లోని డీలిమిటేషన్ తో ముడిపెట్టిన అంశాన్ని సవరణ చేయాలి …అమరావతి రాజధాని నీ ఫ్రీ జోన్ గా ఏర్పాటు చేయాలి…సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జగదీష్విశాలాంధ్ర అనంతపురం టౌన్ : పార్లమెంట్లో ప్రవేశపెట్టిన మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టాలని, మహిళా రిజర్వేషన్ బిల్లుకు ఎవరూ వ్యతిరేకం కాదని నూతనంగా తీసుకువచ్చినటువంటి దక్షిణాది ఈశాన్య రాష్ట్రాలకు అన్యాయం చేసే కుట్రపూరిత బిల్లుకు వ్యతిరేకమని, దానితోపాటు డిలిమిటేషన్ బిల్లుకు […] The post మహిళా రిజర్వేషన్ బిల్లుకు ఎవరూ వ్యతిరేకం కాదు appeared first on Visalaandhra .
‘బీసీ గళం’ సభ పోస్టర్ల ఆవిష్కరణ
విశాలాంధ్ర, ఉరవకొండ (అనంతపురం జిల్లా) : బీసీ వర్గాల హక్కుల సాధన లక్ష్యంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన “బీసీ గళం” కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లను బుధవారం ఉరవకొండలో ఆవిష్కరించారు. నియోజకవర్గ బీసీ సెల్ అధ్యక్షుడు కడుమలకుంట సురేష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర బీసీ సెల్ ప్రధాన కార్యదర్శి గోకుల పుల్లయ్య, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి నవీన్ కుమార్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ, ఈ నెల 26న అనంతపురంలోని […] The post ‘బీసీ గళం’ సభ పోస్టర్ల ఆవిష్కరణ appeared first on Visalaandhra .
At 10:30 |ఊగిసలాటలో వెండి ధరలు
At 10:30 | ఊగిసలాటలో వెండి ధరలు At 10:30 | దేశవ్యాప్తంగా
రైతులు దళారుల చేతిలో మోసపోవద్దు…
రైతులు దళారుల చేతిలో మోసపోవద్దు… తొర్రూరు వ్యవసాయ మార్కెట్ చైర్మన్ తిరుపతిరెడ్డి తొర్రూరు,
ఎంపీపీఎస్ రంగాపురం పట్టాభిషేక దినోత్సవం
ఎంపీపీఎస్ రంగాపురం పట్టాభిషేక దినోత్సవం ప్రభుత్వ పాఠశాలల్లో గుణాత్మక విద్యకు నిదర్శనం –
విషాదం: ప్రముఖ నిర్మాత త్రిపురనేని చిట్టిబాబు కన్నుమూత!
తెలుగు చిత్ర పరిశ్రమకు తీరని విషాదం వాటిల్లింది. ప్రముఖ నిర్మాత, విశ్లేషకుడు త్రిపురనేని చిట్టిబాబు మంగళవారం అర్ధరాత్రి కన్నుమూశారు. అకస్మాత్తుగా ఛాతిలో నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన హైదరాబాద్లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అయితే ఆయన అప్పటికే గుండెపోటుతో మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ప్రముఖ రచయిత త్రిపురనేని మహారథి సుపుత్రుడైన చిట్టిబాబు తన సినీ ప్రస్థానాన్ని అసిస్టెంట్ డైరెక్టర్గా ప్రారంభించారు. తదనంతరం ‘సంతానం’ చిత్రంతో దర్శకుడిగా పరిచయమై మొత్తం 12 చిత్రాలకు దర్శకత్వం […] The post విషాదం: ప్రముఖ నిర్మాత త్రిపురనేని చిట్టిబాబు కన్నుమూత! appeared first on Telugu Bullet .
మేడ్చల్లో బీజేపీ శ్రేణుల ఆందోళన
మేడ్చల్లో బీజేపీ శ్రేణుల ఆందోళన మేడ్చల్, ఆంధ్రప్రభ : కాంగ్రెస్ పార్టీ జాతీయ
వైభవంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం..
వైభవంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం.. వైశాఖ శుద్ధ షష్టి సందర్భంగా ప్రత్యేక
నార్పల మండలంలో ఉపాధ్యాయ సంఘం నూతన కార్యవర్గం ఎన్నిక….
విశాలాంధ్ర – నార్పల (అనంతపురం జిల్లా) : మండలంలో ఉపాధ్యాయ సంఘం మండల శాఖ నూతన కార్యవర్గం ఎన్నిక బుధవారం జరిగింది. ఈ సమావేశం స్థానిక ఉపాధ్యాయ భవనంలో జిల్లా అధ్యక్షుడు కె. నరేష్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించారు.ఈ సందర్భంగా మండల అధ్యక్షుడిగా డి. కోదండ రావు, మండల ప్రధాన కార్యదర్శిగా సి. నాగేంద్రను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నూతనంగా ఎన్నికైన బాధ్యులు మాట్లాడుతూ నార్పల మండలంలో సంఘ అభివృద్ధి కోసం, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని […] The post నార్పల మండలంలో ఉపాధ్యాయ సంఘం నూతన కార్యవర్గం ఎన్నిక…. appeared first on Visalaandhra .
డివైడర్ను ఢీ… యువకుడికి తీవ్ర గాయాలు… మేడ్చల్, ఆంధ్రప్రభ : మేడ్చల్ మండల
మాంటిస్సోరి ఎలీట్ విద్యార్థుల ప్రభంజనం: పదో తరగతి ఫలితాల్లో 100% ఉత్తీర్ణత
విశాలాంధ్ర – రాప్తాడు : మండల పరిధిలోని గొల్లపల్లి వద్ద ఉన్న మాంటిస్సోరి ఎలీట్ పాఠశాల విద్యార్థులు 2025-2026 విద్యా సంవత్సరానికి సంబంధించి సిబిఎస్ఈ విడుదల చేసిన పదవ తరగతి ఫలితాల్లోవందకు వంద శాతం ఉత్తీర్ణత సాధించడమే కాకుండా, విద్యార్థులు అత్యుత్తమ మార్కులతో ప్రతిభ చాటిఅద్భుత విజయాలను నమోదు చేశారు. ఎండి కృష్ణభరత్, కరస్పాండెంట్ కృష్ణ సమీరా మాట్లాడుతూ ఈ ఫలితాల్లో ఏ. సాయిచరిత, ఎన్. లిపి 500 మార్కులకు 486 మార్కులు సాధించి ప్రథమ […] The post మాంటిస్సోరి ఎలీట్ విద్యార్థుల ప్రభంజనం: పదో తరగతి ఫలితాల్లో 100% ఉత్తీర్ణత appeared first on Visalaandhra .
Fact Check: Viral Claim Falsely Links Jhalmuri Seller to SPG Commando
The Prime Minister held four back-to-back rallies in Purulia, Jhargram, Medinipur, and Bishnupur in West Bengal. During his busy schedule, he briefly stopped at a small shop in Jhargram and tried jhalmuri, a popular local snack. He later shared photos and a short video on X, mentioning that he enjoyed the snack during his campaign visits. In the video, he can be seen asking the shopkeeper to prepare jhalmuri. When he offered to pay, the vendor first refused, but later accepted the money after the Prime Minister insisted. Amid this, a picture is circulating on social media showing a person wearing a black outfit with “SPG” written on his shirt. Users are claiming that this is the same person who was seen selling jhalmuri during the Prime Minister’s visit to West Bengal. Some social media posts further allege that, to gain more mileage, the BJP turned an SPG commando into a jhalmuri seller. You can find a screenshot of the claim below. Fact Check: The claim is false. The jhalmuri seller is not an SPG commando. The viral video may have been AI-generated. While investigating the claim, we searched using relevant keywords but did not find any articles published or shared by any prominent individuals. If this were true, it would have been widely reported by major news outlets. When we searched for the “PM Modi jhalmuri moment” video, we found several clips published by prominent media outlets. This indicates that the person is genuinely a jhalmuri seller and not someone staged for a one-day shoot. We also found that the Asian News International ( ANI ) published a detailed video on this particular jhalmuri seller. In the video, we found that the seller’s name is Vikram Kumar, who studied up to Class 9. This strongly indicates that he is not an SPG commando. We also noticed that the viral image somewhat resembles him, but not exactly, which raised suspicions that it may have been created using AI. To verify this, we analysed the viral image using AI detection tools, which indicated that the image is 98% likely to be AI-generated. Further investigation revealed that we contacted a West Bengal-based journalist, Mr. Agniswar Sardar. After gathering information from local sources, he confirmed that the jhalmuri seller is Vikram Saha (Kumar), who has been selling jhalmuri for a long time near Raj College More in Jhargram, West Bengal. He is originally from the Gaya district of Bihar and lives with his mother, Sunita Devi. His father’s name is Uttam Saha. The viral claim is false. The person seen in the video is Vikram Saha (Kumar), a jhalmuri seller, and there is no evidence that he is or was associated with the SPG. The viral image also appears to be AI-generated, based on the results from detection tools.
పేదవాడి ఇంటి కల నిర్మాణం కాంగ్రెస్ నెరవేర్చింది..
పేదవాడి ఇంటి కల నిర్మాణం కాంగ్రెస్ నెరవేర్చింది.. మెండోరా, ఆంధ్రప్రభ : నిజామాబాద్
చిక్కుల్లో పాకిస్థాన్ క్రికెటర్.. డ్రగ్స్ టెస్టులో పాజిటివ్
పాకిస్థాన్ క్రికెట్లో భారీ కుదుపు చోటు చేసుకుంది. ఆ జట్టు ఆల్ రౌండర్ మొహమ్మద్ నవాజ్ డ్రగ్స్ టెస్టులో పాజిటివ్గా తేలాడు. ఇటీవల ముగిసిన టి-20 ప్రపంచకప్లో అతడు డ్రగ్స్ వాడినట్లు నిర్ధారణ జరిగింది. ఈ వ్యవహారంపై పాకిస్థాన్ క్రికెట్ బోర్డు విచారణ ప్రారంభించింది. నవాజ్ కాంట్రాక్ట్ను రద్దు చేసింది. టి-20 ప్రపంచకప్లో నవాజ్ ఏడు మ్యాచ్లు ఆడి 7 వికెట్లు పడగొట్టాడు. అయితే టోర్నమెంట్లో పాకిస్థాన్ అతి కష్టం మీద సూపర్ - 8 దశకు చేరుకొని అక్కడ ఓటమిపాలైంది. అయితే నవాజ్ డ్రగ్స్ తీసుకున్నట్లు పిసిబి విచారణలో తేలితే.. అతడిపై కఠిన చర్యలు తీసుకొనే అవకాశం ఉంది. శాశ్వతంగా నిషేధంతో పాటు భారీ జరిమానా విధించవచ్చు.
సంజీవరెడ్డి నగర్లో పెను ప్రమాదాన్ని తప్పించిన హైడ్రా #HYDRA #Hyderabad #SanjeevaReddyNagar
రూ. కోటి విలువచేసే సెల్ ఫోన్లు రికవరీ
విశాలాంధ్ర-చిత్తూరు: మొబైల్ ఫోన్ నేటి కాలంలో మనిషి జీవనశైలిలో అంతర్భాగమైందని, అటువంటి విలువైన ఫోన్లను పోగొట్టుకున్న బాధితుల క్షేమం దృష్ట్యా సాంకేతికత సహాయంతో వాటిని రికవరీ చేసి అప్పగిస్తున్నామని ఎస్పీ తుషార్ డూడి తెలిపారు. బుధవారం చిత్తూరు పోలీస్ గెస్ట్ హౌస్ కాన్ఫరెన్స్ హాల్లో నిర్వహించిన ‘మొబైల్ రికవరీ మేళా’లో ఆయన పాల్గొన్నారు. 14వ దశలో భాగంగా రికవరీ చేసిన రూ. కోటి ఇరవై వేలు విలువైన 501 మొబైల్ ఫోన్లను ఆయన బాధితులకు స్వయంగా అందజేశారు. […] The post రూ. కోటి విలువచేసే సెల్ ఫోన్లు రికవరీ appeared first on Visalaandhra .
మాజీ ఉపసర్పంచ్ వన్నప్పను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వర రెడ్డి
విశాలాంధ్ర, ఉరవకొండ (అనంతపురం జిల్లా) : ఉరవకొండ మేజర్ గ్రామపంచాయతీ మాజీ ఉపసర్పంచ్ జి. వన్నప్ప అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెలుసుకున్న ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే వై. విశ్వేశ్వర రెడ్డి బుధవారం ఆయన నివాసానికి వెళ్లి పరామర్శించారు. వన్నప్ప ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని, ధైర్యం చెప్పి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులతో మాట్లాడి అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక వైసీపీ నాయకులు, కార్యకర్తలు […] The post మాజీ ఉపసర్పంచ్ వన్నప్పను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వర రెడ్డి appeared first on Visalaandhra .
Telangana High Court Puts Kaleshwaram Probe Findings on Hold, Relief for KCR and Harish Rao
The Telangana High Court has ruled that no action can be taken based on the Justice P.C. Ghose Commission report on the Kaleshwaram Lift Irrigation Project. The court upheld the formation of the commission but set aside its findings, giving relief to former Chief Minister K. Chandrashekar Rao and former irrigation minister T. Harish Rao. […] The post Telangana High Court Puts Kaleshwaram Probe Findings on Hold, Relief for KCR and Harish Rao appeared first on Telugu360 .
Nadendla Bhaskara Rao Dies at 87, Leaves Behind a Controversial Political Legacy
Former Chief Minister of undivided Andhra Pradesh, Nadendla Bhaskara Rao, has passed away in Hyderabad after prolonged age-related illness. He was receiving treatment at a private hospital and died peacefully, marking the end of a long public life that was both influential and contentious. For many, Bhaskara Rao’s name instantly recalls the political upheaval of […] The post Nadendla Bhaskara Rao Dies at 87, Leaves Behind a Controversial Political Legacy appeared first on Telugu360 .
అలుపెరగని పోరాట ప్రస్థానం ఏఐటియుసి సొంతం
ఏడు దశాబ్దాలుగా విజయవంతంగా మహాసభలు ఇది మీకు తెలుసా…?*ఏఐటీయూసీ పోరాట ప్రస్థానం కార్మిక లోకపు అగ్రగామి సంస్థ ఏఐటీయూసీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభాగం మరో చారిత్రాత్మక ఘట్టానికి సిద్ధమైంది. ఆధ్యాత్మిక నగరి తిరుపతిలో ఈ నెల 26, 27, 28 తేదీల్లో మూడు రోజుల పాటు 18వ రాష్ట్ర మహాసభలు అత్యంత వైభవంగా జరగనున్నాయి. 1956లో భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన నాటి నుండి నేటి వరకు, కార్మికుల హక్కుల కోసం ఏఐటీయూసీ నిర్వహించిన మహాసభలు […] The post అలుపెరగని పోరాట ప్రస్థానం ఏఐటియుసి సొంతం appeared first on Visalaandhra .
Ranveer Singh Settles Don 3 Controversy
Ranveer Singh is on cloud nine after the super success of Dhurandhar franchise. The actor has been in talks to play the lead role in Don 3 directed by Farhan Akhtar. Ranveer Singh walked out of the project due to various reasons and the producers have decided to initiate legal proceedings if the issue is […] The post Ranveer Singh Settles Don 3 Controversy appeared first on Telugu360 .
ప్రభుత్వ పాఠశాలల్లో మీ పిల్లలను చేర్పించండి..
శాంతినగర్ మున్సిపల్ స్కూల్ హెడ్మాస్టర్ ఉమాపతివిశాలాంధ్ర ధర్మవరం;; ప్రభుత్వ పాఠశాలలో తల్లిదండ్రులు తమ పిల్లలను చేర్పించి నాణ్యమైన విద్యను పొందే అవకాశం ఉందని శాంతినగర్ మున్సిపల్ హై స్కూల్ హెడ్మాస్టర్ ఉమాపతి తెలిపారు. ఈ సందర్భంగా వారు బడి పిలుస్తోంది అనే కార్యక్రమంలో భాగంగా ఉపాధ్యాయులు పట్టణంలోని శాంతినగర్లో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా హెడ్మాస్టర్ ఉమాపతి మాట్లాడుతూ విద్యార్థుల నమోదు పెంపు లక్ష్యంగా చేపట్టిన కార్యక్రమంలో భాగంగానే ఈ ర్యాలీ నిర్వహించామని తెలిపారు. అదేవిధంగా తల్లిదండ్రులకు […] The post ప్రభుత్వ పాఠశాలల్లో మీ పిల్లలను చేర్పించండి.. appeared first on Visalaandhra .
Three Years without a Release for Sai Dharam Tej
Mega hero Sai Dharam Tej impressed the audience with Virupaksha and the film completed three years recently. After taking a long break to recover from the bike accident, Sai Dharam Tej took a break. At the same time, he is not in a hurry and wanted to come back with the right film. He also […] The post Three Years without a Release for Sai Dharam Tej appeared first on Telugu360 .
ఇందిరమ్మఇండ్లనిర్మాణం సకాలంలోప్రారంభించండి.
ఇందిరమ్మఇండ్లనిర్మాణం సకాలంలోప్రారంభించండి. ఊట్కూర్, ఆంధ్రప్రభ : ఇండ్లు లేని పేద ప్రజలకు ప్రభుత్వం
మార్గదర్శులకు అన్నదాతలయ్యే అవకాశం..
మార్గదర్శులకు అన్నదాతలయ్యే అవకాశం.. శుభ కార్యాల సందర్భంగా మంచి మనసును చాటుకోండిపట్టెడన్నం పెట్టి
ప్రభుత్వ విద్యపై పెరుగుతున్న నమ్మకం
ప్రభుత్వ విద్యపై పెరుగుతున్న నమ్మకం రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి
ఆర్టిసి సమ్మె.. పురుషులకు బస్సులో ఉచిత ప్రయాణం..
పెద్దపల్లి: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టిసి సమ్మె కొనసాగుతోంది. బుధవారం ఉదయం నుంచి ఆర్టిసి బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. పెద్దపల్లి జిల్లాలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదురుకుంటున్నారు. ఈ నేపథ్యంలో గోదావరిఖని డిపో నుంచి ఆర్టిసి అద్దె బస్సులను నడుపుతోంది. డ్రైవర్లను ఏర్పాటు చేసుకొని పోలీసు బందోబస్తు మధ్య వీటిని తిప్పుతోంది. కండక్టర్లు అందుబాటులో లేకపోవడంతో పురుషులకు టికెట్లు తీసుకోవడం లేదు. దీంతో ప్రయాణికులందరూ బస్సుల్లో ఉచితంగా ప్రయాణిస్తున్నారు.
డా. బి.ఆర్. అంబేద్కర్ జాతీయ అవార్డు గ్రహీత గోపాల్కు ఘన సన్మానం
విశాలాంధ్ర, ఉరవకొండ (అనంతపురం జిల్లా) : బి.ఆర్. అంబేద్కర్ పేరు మీద ప్రదానం చేసే జాతీయ అవార్డు అందుకున్న డి.జి.హెచ్.ఎస్ వ్యవస్థాపకులు గోపాల్కు బుధవారం ఉరవకొండలో ఘన సన్మానం నిర్వహించారు. స్థానిక రోడ్లు-భవనాల అతిథి గృహంలో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి రాయలసీమ జిల్లాల అధ్యక్షుడు కౌకుంట్ల రవి, డివిజన్ కార్యదర్శి రామాంజనేయులు మాదిగ నాయకత్వం వహించారు. నాయకులు గోపాల్కు పూలమాలలు వేసి, శాలువా కప్పి ఘనంగా సత్కరించారు. […] The post డా. బి.ఆర్. అంబేద్కర్ జాతీయ అవార్డు గ్రహీత గోపాల్కు ఘన సన్మానం appeared first on Visalaandhra .
గ్రామ అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని మంత్రికి వినతి..
గ్రామ అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని మంత్రికి వినతి.. మంత్రి జూపల్లి కృష్ణారావు
సోలార్ ఫెన్సింగ్ పనులను పరిశీలించిన సర్పంచ్
సోలార్ ఫెన్సింగ్ పనులను పరిశీలించిన సర్పంచ్ కడెం, ఆంధ్రప్రభ : కడం మండలం
ఆర్టీసీ సమ్మెతో.. ప్రయాణాలు అస్తవ్యస్తం
ఆర్టీసీ సమ్మెతో.. ప్రయాణాలు అస్తవ్యస్తం పరకాల, ఆంధ్రప్రభ : ఆర్టీసీ సమ్మెతో ప్రయాణికులు,
Andhra Prabha Smart Edition |AP|నాదెండ్ల ఇక లేరు /స్కూళ్లకు లీవ్స్
ఆంధ్రప్రభ స్మార్ట్ ఎడిషన్ 22-04-2026, 4.00PM ap మాజీ సీఎం నాదెండ్ల
ప్రజల, బాటసారుల దాహార్తి తీర్చేందుకు చలివేంద్రం ఏర్పాటు
ప్రజల, బాటసారుల దాహార్తి తీర్చేందుకు చలివేంద్రం ఏర్పాటు ఊట్కూర్ ఆంధ్రప్రభ : ప్రజలు
అంబేద్కర్ సర్కిల్ దగ్గర చలివేంద్రం ఏర్పాటు చేయాలి
అంబేద్కర్ సర్కిల్ దగ్గర చలివేంద్రం ఏర్పాటు చేయాలి సామాజిక కార్యకర్త మంగళపల్లి నాగరాజు
ಫ್ಯಾಕ್ಟ್ ಚೆಕ್: ಇಲ್ಲ, ಕೋಲ್ಕತ್ತಾದಲ್ಲಿ ಬಿಆರ್ ಅಂಬೇಡ್ಕರ್ ಪ್ರತಿಮೆಗೆ ಅಮಿತ್ ಶಾ ಮಾಲಾರ್ಪಣೆ ಮಾಡಲಿಲ್ಲ
A viral video falsely claims Amit Shah paid tribute to BR Ambedkar in West Bengal. In fact, he was actually honoring Swami Vivekananda.
మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావు కన్నుమూత..
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావు కన్నుమూశారు. అనారోగ్య కారణాలు, వృద్ధాప్య సమస్యలతో హైదరాబాద్ లోని కాంటినెంటల్ ఆసుపత్రిలో గత నెల రోజులుగా చికిత్స పొందుతున్న నాదెండ్ల… కాసేపటి క్రితం తుదిశ్వాస విడిచారు. ఆయన వయసు 90 సంవత్సరాలు. నాదెండ్ల భాస్కరరావు కుమారుడే ఏపీ మంత్రి నాదెండ్ల మనోహర్. నాదెండ్ల భాస్కరరావు అంత్యక్రియలను పంజాగుట్ట శ్మశానవాటికలో రేపు సాయంత్రం 4 గంటలకు నిర్వహించనున్నట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. నాదెండ్ల మృతి పట్ల ఇరు తెలుగు రాష్ట్రాల […] The post మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావు కన్నుమూత.. appeared first on Visalaandhra .
హర్మూజ్ జలసంధిలో కంటైనర్ నౌకపై ఇరాన్ దాడి
పాకిస్థాన్లోని ఇస్లామాబాద్ వేదికగా జరగాల్సిన కాల్పుల విరమణ చర్చలు కార్యరూపం దాల్చలేదు. ఇదే సమయంలో, ఇరాన్ హోర్ముజ్ జలసంధిలో ఒక కంటైనర్ నౌకపై కాల్పులు జరిపి పరిస్థితిని మరింత తీవ్రం చేసింది. టెహ్రాన్ నుండి ఏకీకృత ప్రతిపాదన కోసం ఎదురుచూస్తూ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కాల్పుల విరమణను పొడిగించారు. ట్రంప్ ప్రకటన వెలువడిన కొన్ని గంటల తర్వాత ఈ పరిణామం చోటుచేసుకుంది. ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్ కోర్ (ఐఆర్జీసీ) హర్మూజ్ జలసంధిలో ఒక కంటైనర్ నౌకపై […] The post హర్మూజ్ జలసంధిలో కంటైనర్ నౌకపై ఇరాన్ దాడి appeared first on Visalaandhra .
రైతుల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్న ప్రభుత్వం…
రైతుల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్న ప్రభుత్వం… రైతులు కొనుగోలు కేంద్రాల్లోనే వరి ధాన్యంవిక్రయించండి…
కెసిఆర్ను కాపాడేందుకు రేవంత్ శతవిధాల ప్రయత్నిస్తున్నారు: బండి సంజయ్
హైదరాబాద్: కాళేశ్వరంపై హైకోర్టులో వాదనలు వినిపించడంలో ప్రభుత్వం విఫలమైందని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ పనుల లోపాలపై ఏర్పాటు చేసిన జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ ఇచ్చిన రిపోర్టును హై కోర్టు నిలిపివేసింది. ఆ రిపోర్టు ఆధారంగా మాజీ సిఎం కెసిఆర్, మాజీ మంత్రి హరీశ్ రావులపై చర్యలు తీసుకోవద్దని హై కోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. దీనిపై సంజయ్ మాట్లాడుతూ.. కెసిఆర్ను కాపాడేందుకు రేవంత్ రెడ్డి శతవిధాలా ప్రయత్నిస్తున్నారని అన్నారు. కెసిఆర్, రేవంత్ కాంప్రమైజ్ పాలిటిక్స్కు కాళేశ్వరం నిదర్శనమి పేర్కొన్నారు. ‘‘కాంగ్రెస్ పెద్దలకు మూటలు వెళ్తున్నాయి.. ఇక్కడ కేసులు మూసేస్తున్నారు. కెసిఆర్, రేవంత్ క్విడ్ ప్రోకోను ప్రజలు గమనిస్తున్నారు’’ అని సంజయ్ అన్నారు.
ఆర్టీసీ సమ్మె… హైదరాబాద్ మెట్రో కీలక నిర్ణయం
నేటి నుంచి ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగారు. దీంతో తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ప్రయాణాలు పెట్టుకున్నవారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా, హైదరాబాద్ నగరంలో బస్సులు అందుబాటులో లేకపోవడంతో కార్యాలయాలకు, పనులకు వెళ్లేవారు అవస్థలు పడుతున్నారు. దీనితో హైదరాబాద్ మెట్రో సర్వీసులను పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. వివిధ మార్గాల్లో సర్వీసులను పెంచుతున్నామని మెట్రో రైలు వెల్లడించింది. మియాపూర్-ఎల్బీనగర్ కారిడార్, నాగోల్-రాయదుర్గం కారిడార్లలో మెట్రో సేవలను పెంచింది. ప్రజల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని రాత్రి 11 గంటల తర్వాత […] The post ఆర్టీసీ సమ్మె… హైదరాబాద్ మెట్రో కీలక నిర్ణయం appeared first on Visalaandhra .
22apricartoonstory అమెరికాకు తలనొప్పిగా మారిన ట్రంప్ అత్యుత్సాహం
22apricartoonstory అమెరికాకు తలనొప్పిగా మారిన ట్రంప్ అత్యుత్సాహం 22apricartoonstory రెచ్చగొట్టే వ్యాఖ్యలతో కథమొదటికి
గోండు గూడెంలో ఆదివాసీ టూరిజం జెండా ఊపి ప్రారంభించిన మంత్రి జూపల్లి కృష్ణారావు #Adilabad #Utnur
ప్రపంచ భూమి దినోత్సవం సందర్భంగా…
ప్రపంచ భూమి దినోత్సవం సందర్భంగా… విద్యార్థులకు అవగాహన కార్యక్రమం గట్టుప్పల, ఆంధ్రప్రభ :
సిమాజీ సిఇవొ కీలక నిర్ణయం.. ఐసిసిలో ముఖ్యమైన పదవికి గుడ్బై
పాకిస్థాన్ క్రికెట్ బోర్డు మాజీ సిఇవొ వాసిమ్ ఖాన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ నుంచి ఆయన వైదొలిగారు. ఐసిసి జనరల్ మేనేజర్ పదవికి గుడ్బై చెప్పేశారు. నాలుగేళ్ల పాటు ఆ బాధ్యతలు నిర్వర్తించిన ఆయన ఇప్పుడు ఆ పదవిని వీడారు. జెఫ్ అల్లార్డస్ నుంచి 2022లో వాసిమ్ ఖాన్ బాధ్యతలను స్వీకరించారు. అంతకు ముందు ఆయన పిసిబి సిఇవొగా మూడేళ్లు పనిచేశారు. ఇప్పుడు వైదొలిగినా.. మరో పదవీబ బాధ్యతలను తీసుకొనే అవకాశం ఉందని క్రికెట్ వర్గాలు తెలిపాయి.
రైతుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం,
రైతుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం, చిట్యాల, ఆంధ్రప్రభ : రైతుల సంక్షేమం, అభివృద్ధి
Ys Jagan : ఈ బొమ్మ పిచ్చి ఎన్నాళ్లయ్యా బాసూ
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మళ్లీ తన పాదయాత్రపైనే ఎక్కువ నమ్మకం పెట్టుకున్నట్లుంది
100and200fakenotes |రంగంలోకి దిగిన పోలీసులు!
100and200fakenotes | రంగంలోకి దిగిన పోలీసులు! 100and200fakenotes | ముమ్మరంగా పోలీసుల విచారణవ్యాపారులే
కామారెడ్డి డిపోలో బస్సుల అడ్డగింత…
కామారెడ్డి డిపోలో బస్సుల అడ్డగింత… కామారెడ్డి ప్రతినిధి, ఆంధ్రప్రభ : రాష్ట్రవాప్తంగా కొనసాగుతున్న
మోడీని అలా అనడం.. దేశానికే అవమానం: ఖర్గేపై ఈసికి ఫిర్యాదు
న్యూఢిల్లీ: ప్రధాని మోడీని ఉగ్రవాది అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేపై బిజెపి చర్యలు తీసుకోవాలని బిజెపి కేంద్ర ఎన్నికల సంఘాన్నికోరింది. బుధవారం నిర్మలా సీతారామన్, కిరణ్ రిజిజు, అర్జున్ రామ్ మేఘవాల్ తదితర బిజెపి నాయకులు భారత ఎన్నికల సంఘాన్ని కలిశారు. అనంతరం రిజిజు మీడియాతో మాట్లాడుతూ.. మల్లికార్జున ఖర్గే, ప్రధాని మోడీని అవమానించినందుకు ఇసిని కలిసి ఫిర్యాదు చేసేందుకు ప్రతినిధి బృందం ఎన్నికల సంఘాన్ని కలిసింది. మేము ఎంతో బాధతో, ఆగ్రహంతో కమిషన్ను కలిశాము. ప్రధానిని ఉగ్రవాది అని పిలవడం యావత్ దేశానికే అవమానం అని పేర్కొన్నారు. కాగా, మంగళవారం మల్లికార్జున ఖర్గే వ్యాఖ్యలపై బిజెపి ఎన్నికల సంఘానికి ఒక లేఖ రాసింది. ఖర్గే చేసిన వ్యాఖ్యలు ఎన్నికల ప్రవర్తనా నియమావళిని స్పష్టంగా ఉల్లంఘించడమేనని లేఖలో ఆరోపించింది. ఈ వ్యాఖ్యలు భారతీయ న్యాయ సంహిత (BNS)లోని సెక్షన్ 175 కింద నేరంగా పరిగణించబడతాయని.. అంతేకాకుండా, ఇది పరువు నష్టం కేసు కిందకు కూడా వస్తుందని పేర్కొంది.ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకోవాలని ఈసిని కోరుతూ.. ఖర్గే బహిరంగ క్షమాపణ చెప్పేలా ఆదేశాలు జారీ చేయాలని బిజెపి విజ్ఞప్తి చేసింది.
రైతు బజార్ ను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్..
రైతు బజార్ ను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్.. రైతులతో ముఖాముఖి…
2027 Telugu cinema |ప్లాన్ అదిరింది..
2027 Telugu cinema | ప్లాన్ అదిరింది.. 2027 Telugu cinema |
చిత్తూరులో మొబైల్ రికవరీ మేళా 501 సెల్ ఫోన్లు బాధితులకు అప్పగింత చిత్తూరు,
అయ్యా కాళ్ళు మొక్కుతాం గోనె సంచులు ఇప్పించండి…
అయ్యా కాళ్ళు మొక్కుతాం గోనె సంచులు ఇప్పించండి… గూడూరు, ఆంధ్రప్రభ : అయ్యా
Samyuktha menon |అలాంటి నిర్ణయం తీసుకుందా..?
Samyuktha menon | అలాంటి నిర్ణయం తీసుకుందా..? Samyuktha menon | సంయుక్త
దోపిడీ వ్యవస్థ అంతానికి పోరాటమే మార్గం…
దోపిడీ వ్యవస్థ అంతానికి పోరాటమే మార్గం… సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ సూర్యాపేట జిల్లా
పోలీసుల పహారా... గద్వాల్ లో బయటకు కదులుతున్న ఆర్టీసి బస్సులు
గద్వాల్: జోగులాంబ గద్వాల జిల్లాలో ఆర్టీసీలో ఉన్న సమస్యలను పరిష్కరించాలంటూ ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో ఆర్టీసీ బందుకు పిలుపునిచ్చిన నేపథ్యంలో మధ్యరాత్రి నుంచి ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగింది. డిపో నుంచి పట్టణ పుర వీధుల వరకు భారీ ర్యాలీ చేపట్టిన ఉద్యోగులు, అనంతరం పాత బస్టాండ్ వద్ద మానవ హారం ఏర్పాటుచేసి తమ ఆవేదనను వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని కోరారు. ఉదయము 11.00 గంటల వరకు సమ్మె సాఫీగా కొనసాగుతున్నప్పటికీ 11.00 గంటల తర్వాత ప్రైవేట్ డ్రైవర్లు, ప్రైవేట్ కండక్టర్ల తో పోలీస్ పహార మధ్య ఆర్టిసి బస్సులు బయటకు కదిలాయి. గద్వాల ఆర్టీసీ బస్టాండ్ లో గద్వాల పట్టణ ఎస్సై కళ్యాణ కుమార్ ఆధ్వర్యంలో గట్టి పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేసి పోలీస్ పహార మధ్య బస్సులు బయటకి కదులుతున్నాయి.
Sensational: Chandoo Mondeti, Karan Johar, Rana, Akshay!
Fresh off delivering back-to-back successes with Karthikeya 2 and Thandel, director Chandoo Mondeti is now preparing to scale things up like never before. This time, the filmmaker is planning to craft a larger-than-life film with historical backdrop. What makes this project instantly intriguing is the powerhouse collaboration taking shape. Karan Johar, through Dharma Productions, is […] The post Sensational: Chandoo Mondeti, Karan Johar, Rana, Akshay! appeared first on Telugu360 .
మాజీ సీఎం నాదెండ్ల భాస్కరరావు కన్నుమూత #NadendlaBhaskararao #FormerCM #AndhraPradesh #Guntur
BJP : ఏపీ నేతలకు హైకమాండ్ మైండ్ బ్లాక్ అయ్యే షాక్
బీజేపీ ఏపీ నేతలకు ఇక పదవులు దక్కే అవకాశం లేదని పిస్తోంది
హోటల్ లో బాలుడిపై మహిళ లైంగిక దాడి... వీడియోలు, ఫొటోలు తీసి
లక్నో: 17 ఏళ్ల విద్యారిపై ఓ మహిళ లైంగికగా దాడి చేసిన సంఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం లక్నోలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... 17 ఏళ్ల బాలుడు తన స్నేహితుడు ఇంటికి వెళ్లేవాడు. ఫిబ్రవరి 17 నుంచి బాలుడు కనిపించకపోవడంతో ఆమె అతడి స్నేహితులను ప్రశ్నించింది. ఒక స్నేహితుడి ఇంటికి పలుమార్లు వెళ్లాడని చెప్పడంతో అతడి దగ్గరికి వెళ్లాడు. తన వదినతో కలిసి అతడు వెళ్లిపోయాడని చెప్పడంతో తల్లిదండ్రులు స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. మార్గం మధ్యలో ఫోన్ సిమ్ తీసేసి బయట పారేసింది. సదరు మహిళ బాలుడిని తీసుకొని నైనిటాల్ కు తీసుకెళ్లింది. అక్కడి ఓ హోటల్ రూమ్ లో బాలుడిపై లైంగిక దాడికి పాల్పడడంతో పాటు వీడియోలు, ఫొటోలు తీసింది. పది లక్షలు రూపాయలు ఇవ్వకుంటే ఫొటోలు, వీడియోలను వైరల్ చేస్తానని బాలుడిని బెదిరించింది. పోలీసులు విచారణ చేసి వాళ్లు ఆచూకీ కనిపెట్టారు. బాలుడిని తల్లిదండ్రులకు అప్పగించి నిందితురాలును అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.
తమిళనాడులో ఎన్నికల వేళ రూ.543 కోట్లు నగదు సీజ్
తమిళనాడు లో శాసనసభ ఎన్నికలకు జరుగుతున్న కొన్ని గంటల ముందు కోట్ల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు
ప్రజలకు మంచి చేయడమే మా లక్ష్యం..
ప్రజలకు మంచి చేయడమే మా లక్ష్యం.. గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాముగుడివాడ అభివృద్ధి
సింగపూర్ హోం మంత్రితో ఏపీ మంత్రుల భేటీ.. కీలక అంశాలపై చర్చ
ఆంధ్రప్రదేశ్ మంత్రుల బృందం సింగపూర్ పర్యటన రెండో రోజు అత్యంత కీలకమైన భేటీలతో కొనసాగుతోంది. రాష్ట్ర మంత్రులు నారాయణ, అచ్చెన్నాయుడు, వంగలపూడి అనిత, బీసీ జనార్దన్ రెడ్డి, సత్యకుమార్ యాదవ్లు, నాదెండ్ల మనోహర్, అనగాని సత్యప్రసాద్ సింగపూర్ హోం మంత్రి కె.షణ్ముగంతో సమావేశమై పలు కీలక అంశాలపై చర్చించారు.సింగపూర్లో నేరాల శాతం తక్కువగా ఉండటానికి కారణమైన కఠిన చట్టాలు, పోలీసు వ్యవస్థ పనితీరును మంత్రులు అడిగి తెలుసుకున్నారు. మహిళల రక్షణ కోసం సింగపూర్ ఉపయోగిస్తున్న టెక్నాలజీ ఆధారిత […] The post సింగపూర్ హోం మంత్రితో ఏపీ మంత్రుల భేటీ.. కీలక అంశాలపై చర్చ appeared first on Visalaandhra .
Association |టీబీఏ రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్గా ఉప్పల శ్రీనివాస్ గుప్తా
Association | టీబీఏ రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్గా ఉప్పల శ్రీనివాస్ గుప్తా Association
కేంద్ర ఎన్నికల సంఘానికి బీజేపీ ఫిర్యాదు చేసింది
అలియా భట్ పేరుతో పాకిస్తాన్ బ్రాండ్ ప్రమోషన్.. ఏఐ ఫోటోలు వైరల్ #AliaBhatt #AIPhotos
ఏపీలో ఇళ్ల నిర్మాణదారులకు ఊరట.. వీఎల్టీపై 50 శాతం రాయితీ
ఏపీలో ఇళ్లు, భవనాలు నిర్మించుకోవాలనుకునే వారికి రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. నిర్మాణ సమయంలో ఖాళీ స్థలాలపై విధించే పన్ను (వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్-వీఎల్టీ)ను 50 శాతం తగ్గిస్తూ పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న నగరాలు, పట్టణాలు, నగర పంచాయతీల పరిధిలో అనుమతి పొందిన అన్ని నిర్మాణాలకు ఈ తగ్గింపు వర్తిస్తుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ నిర్ణయంతో ఏటా ప్రజలపై పడే రూ.30 కోట్ల ఆర్థిక భారం తగ్గనుంది. […] The post ఏపీలో ఇళ్ల నిర్మాణదారులకు ఊరట.. వీఎల్టీపై 50 శాతం రాయితీ appeared first on Visalaandhra .
Telangana : అద్దె బస్సులు ప్రత్యామ్నాయంగా.. ప్రయివేటు వాహనాల ఛార్జీల మోత
తెలంగాణలో ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో ప్రభుత్వం అద్దె బస్సులను నడుపుతోంది
On March 6, 2026, addressing a function marking the 57th Raising Day of the Central Industrial Security Force (CISF) at Mundali in Cuttack District, Odisha, Union Home Minister (UHM) Amit Shah asserted that the country was on the verge of eliminating the Communist Party of India-Maoist (CPI-Maoist) by the end of the month, adding: Today, […] The post INDIA: Maoist oblivion appeared first on Telugu360 .
పాలకుడే ఇంజనీరుగా మారడంతో లక్షల కోట్లు వృధా…
పాలకుడే ఇంజనీరుగా మారడంతో లక్షల కోట్లు వృధా… రాష్ట్రంలో నీటిపారుదల, ఇంజనీరింగ్ వ్యవస్థను
గ్రాడ్యుయేషన్ డే…సెలబ్రేషన్ భీమ్గల్ రూరల్, ఆంధ్రప్రభ : నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలోని
హార్థిక్తో విబేధాలు.. స్లెడ్జింగ్పై కృనాల్ పాండ్యా కామెంట్స్
ఐపిఎల్-2026లో ఆర్సిబి ఆల్ రౌండర్ కృనాల్ పాండ్యా హాట్ టాపిక్గా మారాడు. ముఖ్యంగా అతడి బౌలింగ్ గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అయితే ముంబై ఇండియన్స్తో జరిగిన మ్యాచ్లో కృనాల్.. తన తమ్ముడు హార్థిక్ని ఔట్ చేశాడు. అంతటితో ఆగకుండా పెద్ద ఎత్తున ఆ వికెట్ని సెలబ్రేట్ చేసుకున్నాడు. హార్థిక్ కూడా కృనాల్ పైపు చూస్తూ డగౌట్కి వెళ్లాడు. దీంతో వీరిద్దరి మధ్య విబేధాలు ఏర్పడ్డాయని కొత్త చర్చ ప్రారంభమైంది. అయితే ఆర్సిబి ఇన్సైడర్ షోలో కృనాల్ ఈ విషయంపై క్లారిటీ ఇచ్చాడు. ఈ షోలో మిస్టర్ నాగ్స్ ‘‘మీ ఇద్దరి బంధం బాగుంది కాదా? లేకపోతే ఏదైనా గొడవా?’’ అని ప్రశ్నించాడు. దీనిపై కృనాల్ మాట్లాడుతూ.. అంతా బాగుందని సమాధానం ఇచ్చాడు. ఇక లక్నో ఆటగాడు ముకుల్ చౌదరిని స్లెడ్జ్ చేశాడంటూ వస్తున్న ఆరోపణలపై కృనాల్ స్పందించాడు. ‘‘ఓ కుర్రాడిని నేను స్లెడ్జ్ చేశానంటూ బయట చాలా మంది విమర్శిస్తున్నారు. నేను అతడికి బౌలింగ్ చేశా. తొలి బంతికే ప్యాడ్స్ తాకిన వెంటనే ఔట్ కోసం అప్పీల్ చేశా. ఆ తర్వాత ‘ముకుల్ నువ్వు కుర్రాడివి. నా బౌలింగ్లో నువ్వు సిక్సు కొట్టగలవు. అయితే, లాంగాఫ్ లేదా లాంగాన్ మీదుగా స్టాండ్స్లోకి పంపించు’ అని మాత్రమే అన్నా. నేనెక్కడా స్లెడ్జింగ్ చేయలేదు. అతడు కూడా నవ్వేశాడు. అంతా సరదాగా అన్నదే. నా స్టైల్ చూసి నేను చాలా సీరియస్గా ఉంటానని, నాకు కోపమెక్కువని అనుకుంటారు. కానీ, నేను అలా ఉండను’’ అని కృనాల్ స్పష్టం చేశాడు.
నాగన్నచెరువు గ్రామంలో ప్రజా దర్బార్
నాగన్నచెరువు గ్రామంలో ప్రజా దర్బార్ ప్రజల సమస్యలకు తక్షణ పరిష్కారం సూచించిన ఎమ్మెల్యే
సమ్మె పరిష్కారం కాదు.. విధుల్లో చేరండి
ఆర్టీసీ కార్మికులకు మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తితెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్ఆర్టీసీ) ఉద్యోగులు తలపెట్టిన సమ్మెను విరమించుకోవాలని, ప్రజా సంస్థను కాపాడుకోవాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు. సమ్మె ఏ సమస్యకూ పరిష్కారం కాదని, ఉద్యోగుల డిమాండ్లపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఉన్నతస్థాయి కమిటీ పరిశీలన చేస్తోందని, నాలుగు వారాల్లో నివేదిక వస్తుందని ఆయన స్పష్టం చేశారు. ఈ మేరకు మంత్రి ఓ ప్రకటన విడుదల చేశారు. సంస్థను, […] The post సమ్మె పరిష్కారం కాదు.. విధుల్లో చేరండి appeared first on Visalaandhra .
BUS |ఆర్టీసీ ఢీకొట్టడంతో వృద్ధురాలు మృతి..
BUS | ఆర్టీసీ ఢీకొట్టడంతో వృద్ధురాలు మృతి.. BUS | సోంపేట, ఆంధ్ర
Can Vamshi Paidipally handle Salman Khan?
Salman Khan was once the most bankable actor of Indian cinema. His films used to gross over Rs 100 crores in no time and Salman Khan was the most consistent star and his films used to mint big money in mass circuits. After a series of debacles, the audience are not much interested to watch […] The post Can Vamshi Paidipally handle Salman Khan? appeared first on Telugu360 .
డ్రగ్స్ రహిత నిర్మాణానికి అందరూ భాగస్వాములు కావాలి..
డ్రగ్స్ రహిత నిర్మాణానికి అందరూ భాగస్వాములు కావాలి.. యువతను మాదకద్రవ్యాల నుంచి కాపాడటం
మాజీ సిఎం నాదేండ్ల భాస్కర్రావు కన్నుమూత
మాజీ ముఖ్యమంత్రి నాదేండ్ల భాస్కర్రావు కన్నుమూత(90) కన్నుమూశారు. గతకొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన బుధవారం హైదరాబాద్లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. నాదేండ్ల మృతిపట్ల పలువురు రాజకీయ నాయకులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు. కాగా, 1984లో టిడిపి ప్రభుత్వం హయాంలో సిఎం ఎన్టీఆర్ గుండె శస్త్ర చికిత్స కోసం అమెరికా వెళ్లినప్పుడు.. ఒక నెల రోజులపాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నాదేండ్ల ముఖ్యమంత్రిగా పని చేశారు.
ప్రయాణికులు లేక వెలవెలబోతున్న ఉప్పల్ రింగ్ రోడ్డు
ఉప్పల్: తెలంగాణలో ఆర్ టిసి కార్మికుల సమ్మెతో ప్రజా రవాణా స్తంభించిపోయింది. ఎక్కడికక్కడే డిపోల్లో బస్సులు నిలిచిపోయాయి. సమ్మె ప్రభావంతో ప్రయాణికులు లేక ఉప్పల్ రింగ్ రోడ్డు వెలవెలబోతుంది. ఉప్పల్ రింగ్ రోడ్డు వద్ద వరంగల్ రూట్ లో బస్సులు లేకపోవడంతో నిర్మానుష్యంగా కనిపిస్తోంది. ప్రైవేట్ వెహికల్స్ డ్రైవర్లు ప్రయాణికుల వద్ద అధిక చార్జీలు వసూలు చేస్తున్నారు. బస్సులు లేక ప్రయాణికుల ఇబ్బందులు పడుతున్నారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసినా కూడా బస్సుల సరిపోవడం లేదు. బస్సుల కోసం బస్టాండుల్లో ప్రయాణికుల పడిగాపులు కాస్తున్నారు. వేసవి సెలవులు కావడంతో ఊళ్లకు జనం బయల్దేరారు. బస్సులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆర్టీసీ సమ్మెను ప్రైవేట్ టాక్సీలు, ఆటోలు క్యాష్ చేసుకుంటున్నాయి.
పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి…
పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి… మచిలీపట్నం – ఆంధ్రప్రభ : పరిసరాలను ప్రతి ఒక్కరూ
90Yrs |మాజీ సీఎం నాదెండ్ల భాస్కరరావు కన్నుమూత
90Yrs | మాజీ సీఎం నాదెండ్ల భాస్కరరావు కన్నుమూత 90Yrs | ఆంధ్రప్రభ,
ఉగ్రవాదానికి భారత్ తలవంచదు.. ప్రధాని మోదీ …
జమ్ముకశ్మీర్లోని పహల్గాం ప్రాంతంలో జరిగిన రక్తపాతం ఘటనకు నేటితో ఏడాది పూర్తైంది.గత ఏడాది ఏప్రిల్ 22న ఉగ్రవాదులు జరిపిన దారుణ దాడిలో 26 మంది నిరపరాధులు ప్రాణాలు కోల్పోయారు. ఆ విషాద సంఘటనకు సంబంధించిన జ్ఞాపకాలు ఇప్పటికీ పహల్గాం వీధుల్లో మాయంకాకుండా గాయాల్లా మిగిలి ఉన్నాయి. ఆ దాడి అనంతరం ప్రభుత్వం దాదాపు 45 పర్యాటక ప్రదేశాలను మూసివేయాల్సి వచ్చిన పరిస్థితి ఏర్పడింది. ఈ రోజు పహల్గాం స్మారక స్థలం వద్ద బాధిత కుటుంబాలు చేరుకొని నివాళులు […] The post ఉగ్రవాదానికి భారత్ తలవంచదు.. ప్రధాని మోదీ … appeared first on Visalaandhra .
Breaking : మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల మృతి
మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్ రావు మరణించారు
జీడిమెట్ల డిపోలో బస్సులు నిలిపివేత
కుత్బుల్లాపూర్: అర్ధరాత్రి నుంచి ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగడంతో ఆర్టీసీ బస్సు రవాణా పూర్తిగా స్థంభించింది. జీడిమెట్ల డిపో లో ఉన్న 139 బస్సుల్లో ఒక్కటి కూడా బయటకు రాకపోవడంతో అన్ని బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. దాదాపు జీడిమెట్ల డిపో కు చెందిన 700 మంది కార్మికులు సమ్మె బాట పట్టారు. దీంతో ఉదయం ఆఫీసులకు వెళ్లే ఉద్యోగులు, విద్యార్థులు, అలాగే సెలవులను ఉపయోగించుకుని స్వగ్రామాలకు వెళ్లాలనుకున్న ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. బస్సులు అందుబాటులో లేకపోవడంతో ప్రయాణికులు ప్రైవేట్ వాహనాలపై ఆధారపడాల్సి వస్తుంది. ఆర్టీసీ జేఏసీ నాయకులతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ జరిపిన చర్చలు విఫలమవడంతో కార్మికులు సమ్మెబాట పట్టినట్లు ఆర్టీసీ కార్మికులు తెలిపారు. సమ్మె నోటీసులు ఇచ్చిన 41 రోజుల తరువాతే ప్రభుత్వం చర్చలకు పిలిచిందని, తమ సమస్యలను వివరించినప్పటికీ సరైన పరిష్కారం చూపలేదని కార్మికులు ఆరోపిస్తున్నారు.

39 C