అద్దె కట్టలేక రోడ్డున పడ్డ కుటుంబం
ఇంటి అద్దె కట్టలేక ఓ కుటుంబం రోడ్డున పడింది. వేములవాడ రూరల్ మండలంలోని హనుమాజీపేట గ్రామానికి చెందిన రామిని వరలక్ష్మి కూతురు మానసలు కలిసి గత కొన్ని సంవత్సరాలుగా వేములవాడ పట్టణంలోని ఓ ఇంట్లో అద్దెకు ఉంటూ బట్టల దుకాణంలో పని చేస్తూ జీవనం కొనసాగిస్తున్నారు. ఈ మధ్య కాలంలో పని కోల్పోవడంతో గత కొన్ని రోజులుగా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటూ అద్దె కట్టలేక ఇల్లు వదిలి మండల పరిషత్ కార్యాలయం ముందుకు చేరుకున్నారు. ఈ సందర్భంగా బాధిత మహిళలు మాట్లాడుతూ.. తమను ప్రభుత్వం ఆదుకోవాలని కనీసం ఉండటానికి ఇల్లు, తినడానికి తిండి కరువైందని ఆవేధన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని వేడుకుంటున్నారు.
ఆదివాసీ గూడాల్లో పులి సంచారం.. ఆవుపై దాడి
రాత్రి వేళ బయట అడుగు వేయడానికే భయంగా ఉంది అంటూ సాత్మెరి గ్రామస్తులు వణికిపోతున్నారు. పొలంలో ఉన్న మండపానికి కట్టిన ఆవుపై పులి దాడి చేయడంతో కలకలం రేగింది. ఆవు అక్కడికక్కడే మృతి చెందడంతో గ్రామంలో భయాందోళన నెలకొంది. ఘటన విషయం తెలుసుకున్న వెంటనే అటవీశాఖ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. మొదట ఇది చిరుత దాడి అనుకున్నా రేంజ్ అధికారి నాగవత్ స్వామి నేతృత్వంలోని బృందం పరిశీలనలో అది పెద్ద పులి (టైగర్) దాడి అని నిర్ధారించారు. గ్రామ పరిసరాల్లో పులి అడుగుజాడలు కనబడడంతో రాత్రివేళల్లో ఎవరూ బయటకు రావడం లేదు. పిల్లలు కూడా భయంతో ఇళ్లలోనే ఉన్నారు. పశువులను రైతులు ఇంటి ముందు కడుతున్నారు. అటవీశాఖ అధికారులు రెండు రోజులపాటు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పులి కదలికలను గమనించేందుకు ప్రత్యేక బృందాలు కెమెరాలు ఏర్పాటు చేశాయి. గ్రామంలో భద్రత చర్యలను మరింత కట్టుదిట్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎస్ఓ చంద్రారెడ్డి, బీట్ ఆఫీసర్లు సంతోష్, భీంజి, నాయక్, బేస్ క్యాంప్ సిబ్బంది జుగాందిరావ్, మారుతి, జంగు తదితరులు పాల్గొన్నారు.
Armour డ్రంక్ అండ్ డ్రైవ్… భారీ జరిమాన…
Armour డ్రంక్ అండ్ డ్రైవ్… భారీ జరిమాన… అర్మూర్, ఆంధ్రప్రభ : ఆర్మూర్(Armour)
ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలి
ఆంధ్రప్రభ ప్రతినిధి, భూపాలపల్లి/గణపురం (ఆంధ్రప్రభ) : పేద, ధనిక అనే తేడా లేకుండా
నిబంధనలు ఉల్లంఘిస్తే.. కఠిన చర్యలు: పొన్నం
హైదరాబాద్: రవాణా శాఖలో ఎన్ఫోర్స్మెంట్ నిరంతరం ఉండేలా ప్లాన్ ఆఫ్ యాక్షన్ కఠినతరం చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. బుధవారం ఆయన రవాణాశాఖపై సమీక్ష నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రస్థాయిలో 3 ఫ్లైయింగ్ స్క్వాడ్ బృందాలు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. నిబంధనలు ఉల్లంఘిస్తున్న వాహనాలపై భారీగా పెనాల్టీ విధించాలని.. ఓవర్లోడింగ్ వాహనాలు సీజ్ అయ్యేలా కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. రోడ్ సేప్టీ మంత్పై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని అధికారులకు దిశానిర్ధేశం చేశారు. మహిళ ఆటోలకు అనుమతులిచ్చేందుకు సానుకూలంగా ఉన్నట్లు మంత్రి చెప్పారు.
#SSMB29 నుంచి ప్రియాంక ఫస్ట్ లుక్ వచ్చేసింది..
సూపర్ స్టార్ మహేష్, దర్శకధీరుడు రాజమౌళి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న పాన్ వరల్డ్ మూవీ #SSMB29(వర్కింగ్ టైటిల్). ఈ మూవీ కోసం అభిమానులతో పాటు సినీ ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో సినిమా టైటిల్, గ్లింప్స్ విడుదల చేసేందుకు #GlobTrotter అనే పేరుతో పెద్ద ఈవెంట్ కు మేకర్స్ ప్లాన్ చేశారు. ఈ కార్యక్రమాన్ని నవంబర్ 15న రామోజీ ఫిలీంసిటీలో గ్రాండ్ గా నిర్వహించనున్నారు. ఈ వేడుకలో పెద్ద ఎత్తున అభిమానులు పాల్గొననున్నారు. కాగా, ఈవెంట్ ను ప్రకటించినప్పటి నుంచి దేశవ్యాప్తంగా మూవీపై హైప్ నెవర్ బిఫోర్ అన్నట్లుగా క్రియేట్ అయ్యింది. మరోవైపు, మేకర్స్ అభిమానులకు రోజుకో సర్ ప్రైజ్ ఇస్తూ వస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీలో పృథ్వీరాజ్ ఫస్ట్ లుక్ తోపాటు ఆడియో సాంగ్ ను రిలీజ్ చేశారు. తాజాగా హీరోయిన్ ప్రియాంక చోప్రా ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు. పసుపు కలర్ శారీలో గన్ కాలుస్తున్న ప్రియాంక పోస్టర్ ను వదిలారు.ఇందులో ఆమె మందాకిని పాత్రలో నటిస్తున్నట్లు తెలిపారు.
Dandepalli సస్య రక్షణ పద్ధతులు పాటించాలి…
Dandepalli సస్య రక్షణ పద్ధతులు పాటించాలి… దండేపల్లి, ఆంధ్రప్రభ : ఉద్యానవన పంటల
రవాణా శాఖలో ఎన్ఫోర్స్మెంట్ కఠినతరం
హైదరాబాద్, ఆంధ్రప్రభ: రోడ్డు ప్రమాదాలు తగ్గించడానికి రవాణా శాఖలో ఎన్ఫోర్స్మెంట్ వ్యవస్థను మరింత
104 వాహనాల ద్వారా మెరుగైన వైద్యం అందించాలి
డి యం ఎచ్ ఓ డాక్టర్ ఈ బి దేవివిశాలాంధ్ర – అనంతపురం : 104 వాహనాల ద్వారా మెరుగైన వైద్యం అందించాలని డి యం ఎచ్ ఓ డాక్టర్ ఈ బి దేవి పేర్కొన్నారు.. బుధవారం డి ఎం అండ్ హెచ్ ఓ డాక్టర్ ఈ బి దేవి తన కార్యాలయంలో 104 వాహనాల సేవలు కు సంబంధించి సిబ్బందికి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ ఈ బి దేవి మాట్లాడుతూ… 104 […] The post 104 వాహనాల ద్వారా మెరుగైన వైద్యం అందించాలి appeared first on Visalaandhra .
Medaram గద్దెల ప్రాంగణంలో స్టోన్ పిల్లర్ ఏర్పాటు…
Medaram గద్దెల ప్రాంగణంలో స్టోన్ పిల్లర్ ఏర్పాటు… తాడ్వాయి, ఆంధ్రప్రభ : ములుగు
Ootkur ఇనుప కంచెపై తచ్చాడిన పాము
Ootkur ఇనుప కంచెపై తచ్చాడిన పాము ఊట్కూర్, ఆంధ్రప్రభ : నారాయణపేట జిల్లా
మత్స్యకారుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి:మంత్రి జూపల్లి
మత్స్యకారుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర పర్యాటక, సాంసృ్కతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. బుధవారం జిల్లాలోని కేంద్ర మత్స్యశాఖ సంయుక్త కార్యదర్శి నీతూ కుమారి ప్రసాద్, తెలంగాణ రాష్ట్ర మత్స్య శాఖ కమిషనర్ నిఖిల, నాగర్కర్నూల్ జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్తో కలిసి మంత్రి జూపల్లి కృష్ణారావు సోమశిల వద్ద శ్రీశైలం బ్యాక్ వాటర్ కృష్ణా నదిలో లక్ష చేప పిల్లలను వదిలారు. ఈ సందర్భంగా మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మత్స్యకారుల అభివృద్ధిని ప్రధాన లక్ష్యంగా పెట్టుకుని చేప పిల్లల పంపిణీ కార్యక్రమాన్ని 100 శాతం సబ్సిడీతో అమలు చేస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా నాణ్యమైన చేప పిల్లల పంపిణీ ప్రారంభమైందని మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు తెలిపారు. మత్స్యకారులకు రాష్ట్ర ప్రభుత్వం అనేక పథకాలు ప్రవేశపెట్టి వారిని ఆర్థికంగా బలోపేతం చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. మత్స్యకారుల జీవనోపాధి మెరుగుపరచడం, ఆదాయాన్ని పెంచడం లక్ష్యంగా చేప పిల్లల పంపిణీ చేపట్టినట్లు తెలిపారు. వంద శాతం సబ్సిడీతో మత్స్యకారులకు చేప పిల్లలను పంపిణీ చేస్తున్నామని చెప్పారు. జిల్లాలో 2.50 కోట్ల చేప పిల్లల పంపిణీకి ఏర్పాట్లు చేశామని అన్నారు. మత్స్యకారులు అలవి వలలను ఉపయోగించరాదని మంత్రి హెచ్చరించారు. అలవి వలలతో చిన్న చేప పిల్లలు పడిపోవడం వలన మత్స్య సంపదకు తీవ్ర నష్టం కలుగుతోందని, అటువంటి చర్యలకు కఠిన శిక్షలు విధిస్తామని ఆయన స్పష్టం చేశారు. చేప పిల్లల సైజు బాగుండేలా, నాణ్యమైన చేప పిల్లలనే మత్స్యశాఖ అధికారులు పంపిణీ చేయాలని మంత్రి సూచించారు. మత్స్యకారుల అభివృద్ధి కోసం ప్రభుత్వం అన్ని విధాలా కృషి చేస్తోందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Kammarpally రూల్స్ తప్పితే కఠిన చర్యలే…
Kammarpally రూల్స్ తప్పితే కఠిన చర్యలే… కమ్మర్ పల్లి, ఆంధ్ర ప్రభ :
తల్లిదండ్రులు మందలించడంతో కుమారుడి ఆత్మహత్య
తల్లిదండ్రులు మందలించారనే మనస్తాపంతో కుమారుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన బుధవారం పెద్దపల్లి జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. మృతుడు పెద్దపల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ ఈర్ల స్వరూప సురేందర్ల కుమారుడు విశ్వతేజ (17) కావడంతో పెద్దపల్లిలో విషాదఛాయలు నెలకొన్నాయి. వివరాల్లోకి వెళితే.. పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ఈర్ల స్వరూప సురేందర్ల కుమారుడైన విశ్వతేజ కరీంనగర్లోని ఓ ప్రైవేట్ కళాశాలలో ఇంటర్ చదువుతున్నాడు. మంగళవారం రాత్రి హాస్టల్కు వెళ్లనని తల్లిదండ్రులతో గొడవ పడడంతో వారు మందలించారు. దీంతో తల్లిదండ్రులు మందలించారనే మనస్తాపంతో విశ్వతేజ ఇంటి నుంచి వెళ్లిపోయాడు. బుధవారం ఉదయం పెద్దపల్లి మున్సిపల్ పరిధిలోని బంధంపల్లి శివారులోని వ్యవసాయ బావి(ఈత బావి) సమీపంలో అతడి చెప్పులు, సెల్ఫోన్ కనిపించడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. సమాచారం అందుకున్న పెద్దపల్లి పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. దాదాపు రెండు గంటలకుపైగా గాలింపు చర్యలు చేపట్టిన అనంతరం వ్యవసాయ బావిలో విశ్వతేజ మృతదేహాన్ని వెలికితీశారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కుమారుడి మృతితో మార్కెట్ కమిటీ చైర్మన్ ఈర్ల స్వరూప సురేందర్ దంపతుల రోదనలు మిన్నంటాయి. ఈ విషాద ఘటనతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నిండింది. ప్రజాప్రతినిధులు, బంధువులు కూడా ఘటనాస్థలానికి చేరుకొని శోకార్తులైన కుటుంబాన్ని ఓదార్చారు. ఈ విషాద ఘటన గురించి తెలుసుకున్న పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు సతీమణి పావని మార్కెట్ కమిటీ చైర్మన్ ఈర్ల స్వరూపసురేందర్ల నివాసానికి వెళ్లారు. పెద్దపల్లి ఎమ్మెల్యే సతీమణి పావని మృతుడు విశ్వతేజ పార్థీవ దేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అఎమ్మెల్యే సతీమణి పావని వెంట పరామర్శించిన వారిలో వ్యవసాయ మార్కెట్ చైర్మన్లు, డైరెక్టర్లు, సింగిల్విండో చైర్మన్లు, డైరెక్టర్లు, మాజీ ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
విశాలాంధ్ర – పెద్దకడబూరు : మండల పరిధిలోని హెచ్ మురవణి గ్రామ శివారులో ఉన్న నాల్గో మైలు రాయి నుంచి పెద్దకడబూరు వరకు ప్రధాన రహదారిపై పడిన గుంతలకు టీడీపీ మంత్రాలయం నియోజకవర్గ ఇంచార్జీ రాఘవేంద్ర రెడ్డి సహకారంతో బుధవారం గ్రావెల్ వేయించారు. ఈ సందర్భంగా సాగునీటి సంఘం అధ్యక్షులు సత్యన్న గౌడ్, దుమ్మల శివ మాట్లాడుతూ రహదారి గుంతలమయంగా ఉండటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని రహదారిపై గ్రావెల్ వేయించినట్లు […] The post గ్రావెల్ తో గుంతలు పూడ్చివేత appeared first on Visalaandhra .
Indian Medicines |చైనాలో భారతీయ ఫార్మా కంపెనీలకు మనుగడ!
వెబ్ డెస్క్, ఆంధ్రప్రభ : భారతీయ ఫార్మా కంపెనీలకు చైనాలో మనుగడ సాధించేందుకు
మూడు రోజుల ముందే అజ్ఞాతంలోకి ఉమర్
ఢిల్లీలో ఆత్మాహుతి బాంబు దాడికి మూడు రోజుల ముందు అనుమానితుడు, డాక్టర్ ఉమర్ నబీ అజ్ఞాతంలోకి వెళ్లినట్లు సమాచారం. కుటుంబ సభ్యులకు కూడా అందకుండా తన ఫోన్ను స్విచ్చాఫ్ చేశాడు. హర్యానాలోని ఫరీదాబాద్లో డాక్టర్లు అదిల్, ముజమ్మిల్ల అరెస్ట్, 2900 కేజీల పేలుడు పదార్థాల స్వాధీనం తర్వాత జరిగిన విచారణ క్రమంలో కీలక విషయాలు వెలుగుచూశాయి. జమ్మూ కశ్మీర్లోని ఉమర్ నబీ సొంతూరు కోయల్కు పోలీసులు వెళ్లే వరకు అతడు ఢిల్లీ పేలుళ్లలో ప్రధాన పాత్రధారి అని కుటుంబీకులతో సహా గ్రామస్థులు ఎవరికీ తెలియదు. కోయల్ గ్రామంలోని ఉమర్ నివాసంలో పోలసులు తనిఖీలు నిర్వహించి ఆయన కుటుంబ సభ్యులను అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు ఉమర్ అధ్యాపకుడిగా విధులు నిర్వర్తిస్తున్న ఫరీదాబాద్లోని అల్ ఫలాహ్ విశ్వవిద్యాలయంలో కూడా పోలీసులు సోదాలు నిర్వహించారు. ఉమర్ సన్నిహితుడైన వైద్యుడు డాక్టర్ సజాద్ను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ఉమర్కు సంబంధించిన సమాచారాన్ని రాబట్టేందుకే అతన్ని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. పరీక్షలున్నాయి.. ఫోన్ చేయవద్దన్నాడు ఉమర్ నబీ కుటుంబ సభ్యురాలైన ముజామిల్ మాట్లాడుతూ.. పోలీసుల రాకతో తామంతా షాక్లో ఉన్నామన్నారు. ఢిల్లీ ఘటన వెనక మా ఉమర్ ఉన్నాడంటే నమ్మలేకపోతున్నామని అన్నారు. ఫరీబాద్లోని ఓ కాలేజీలో ఫ్యాకల్టీగా విధులు నిర్వహిస్తున్నాడని, శుక్రవారంనాడు ఫోన్ చేసి తనకు పరీక్షలు ఉన్నాయని, మూడు రోజులు బిజీగా ఉంటానని, తనకు అప్పటి వరకు ఎవరూ ఫోన్ చేయవద్దని సూచించాడని వివరించారు. పరీక్షలు ముగిశాక మూడు రోజుల్లో ఇంటికి వస్తానని చెప్పాడని తెలిపారు. ఉమర్కు పెద్దగా స్నేహితులు కూడా లేరని, ఎవరితోనూ అంతగా కలుపుగోలుగా ఉండేవాడు కాదని చెప్పారు. ఎంతో కష్టపడి అతడ్ని చదివించామని, ఉద్యోగం చేస్తూ కుటుంబాన్ని చూసుకుంటాడని ఆశించామని ఆవేదనగా ముజామిల్ వివరించింది. రెండు మాసాల క్రితం ఉమర్ కశ్మీర్కు వచ్చి వెళ్లాడని, ఆ తర్వాత మళ్లీ రాలేదని ఆమె తెలిపింది.
Kaantha, Dark Side Of Great People: Rana
Dulquer Salmaan and Rana Daggubati will be seen sharing the screen in the upcoming film Kaantha, which releases in cinemas on the 14th of this month. Rana Daggubati clarifies that Kaantha is not a biopic but a completely fictional story. “Nowadays, if anything happens in a studio, it spreads instantly. But many such stories occurred […] The post Kaantha, Dark Side Of Great People: Rana appeared first on Telugu360 .
Dandepalli 311 పశువులకు టీకాలు…
Dandepalli 311 పశువులకు టీకాలు… దండేపల్లి, ఆంధ్రప్రభ : పశువులకు తప్పనిసరిగా గాలికుంటు
FDFS From Andhra King Taluka: Mass Song Of The Year
The First Day First Show celebration is no less grand than the festivities of fans for any major star. The makers of Andhra King Taluka, which features Ram Pothineni as a die-hard movie buff with cinema as its backdrop, are leaving no stone unturned. The first three songs from the film, directed by Mahesh Babu […] The post FDFS From Andhra King Taluka: Mass Song Of The Year appeared first on Telugu360 .
మహిళా డాక్టర్ షహీన్కు పెళ్లి.. విడాకులు
ఫరీదాబాద్లో వెలుగుచూసిన అంతర్రాష్ట టెర్రర్ మాడ్యూల్లో అదుపులోకి తీసుకున్న మొత్తం ఎనిమిది మందిలో నలుగురు వైద్యులు ఉన్నారు. వారిలో ఒకరు మహిళా డాక్టర్. ఉత్తరప్రదేశ్లోని లక్నోకు చెందిన ఆమెను డాక్టర్ షహీన్ సయీద్గా గుర్తించారు. ప్రస్తుతం షహీన్ పోలీసులు అదుపులో ఉంది. పేలుళ్ల కేసులో ఆమె కూడా అనుమానితురాలిగా ఉంది. మహారాష్ట్రకు చెందిన జఫర్ హయత్ అనే వ్యక్తిని వివాహం చేసుకుంది. స్వల్ప కాలంలోనే అంటే 2015లో అతనితో విడాకులు తీసుకుంది. ఈ విషయాన్ని జఫర్ వెల్లడించారు. విడిపోయిన తర్వాత షహీన్ ఫరీదాబాద్లో ఒంటరిగా ఉంటున్నట్లు, అక్కడ ఉద్యోగం చేస్తున్నట్లు తెలిసిందన్నారు. అయితే మరిన్ని వ్యక్తిగత వివరాలు వెల్లడించేందుకు ఆయన నిరాకరించారు. ఆమె వివాహం, విడాకుల విషయాన్ని లక్నోలోని షహీన్ తండ్రి కూడా ధ్రువీకరించారు.
249 కిలోల గంజాయిని పట్టుకున్న డిఆర్ఐ అధికారులు
విజయవాడ కానూరు వద్ద 249 కిలోల గంజాయిని డిఆర్ఐ అధికారులు పట్టుకున్నారు. ఆంధ్రప్రదేశ్ ఈగల్ టీమ్తో కలిసి చేసిన ఆపరేషన్లో భారీ ఎత్తున గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నిందితులు ఒడిశా నుంచి గంజాయి తెచ్చి యూపికి తరలించేందుకు సిద్ధమయ్యారు. ఒడిశా నుంచి ఎపికి వాహనంలో నిందితులు గంజాయిని విజయవాడకు తరలించారు. కానూరులో నిల్వ చేసి.. యుపి వాహనంలో ఎక్కిస్తుండగా.. డిఆర్ఐ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. కీలక నిందితుడు సహా ఐదుగురిని అధికారులు అరెస్ట్ చేశారు. ఐదు వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన గంజాయి విలువ రూ.49.76 లక్షలు ఉంటుందని డిఆర్ఐ అధికారులు తెలిపారు.
సౌతాఫ్రికాతో టెస్టు సిరీస్.. చరిత్ర సృష్టించేందుకు అడుగు దూరుంలో పంత్
కోల్కతా: నవంబర్ 14 నుంచి భారత్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య టెస్టు సిరీస్ ప్రారంభం కానుంది. ఐకానిక్ ఈడెన్ గార్డెన్స్లో జరగనున్నట్లు తొలి టెస్టులో ఇరుజట్లు తలపడనున్నాయి. గాయం నుంచి కోలుకున్న టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్.. ఈ సిరీస్ బరిలో దిగేందుకు సిద్ధమయ్యాడు. ఈ క్రమంలో టెస్టు క్రికెట్ లో రిషబ్ పంత్ చరిత్ర సృష్టించేందుకు ఒక అడుగు దూరంలో ఉన్నాడు. ఈ డైనమిక్ బ్యాటర్ ఇప్పటికే టెస్ట్ క్రికెట్లో 90 సిక్సర్లు బాదాడు. మరో సిక్స్ కొడితే.. అత్యధిక సిక్సులు కొట్టిన తొలి భారత క్రికెటర్ గా చరిత్ర సృష్టించనున్నాడు. ఈ లాంగెస్ట్ ఫార్మాట్లో ఇప్పటివరకు అత్యధిక సిక్సర్లు బాదిన భారత క్రికెటర్ గా లెజండరీ వీరేంద్ర సెహ్వాగ్ పేరిట రికార్డు ఉంది. ఆయన టెస్టుల్లో మొత్తం 90 సిక్సలు కొట్టాడు. దీంతో దక్షిణాఫ్రికాతో జరిగే తొలి టెస్టులోనే పంత్.. సెహ్వాగ్ రికార్డును బద్దలు కొట్టే చాన్స్ ఉంది.వీరి తర్వాత రోహిత్ శర్మ 88 సిక్సులు బాదాడు. అయితే, రోహిత్ రిటైర్ కావడంతో ఈ రికార్డును అధిగమించలేడు. ఇక, రవీంద్ర జడేజా కూడా టెస్టుల్లో 80 సిక్సర్లు కొట్టాడు.ప్రస్తుతం జడేజా టెస్టులో కొనసాగుతున్నా.. పంత్ ను రికార్డును బ్రేక్ చేయడం కష్టమే. కాగా, ఈ సిరీస్ తో పంత్ అంతర్జాతీయ క్రికెట్లోకి కమ్ బ్యాక్ ఇస్తున్నాడు. మాంచెస్టర్లోని ఓల్డ్ ట్రాఫోర్డ్లో ఇంగ్లాండ్తో జరిగిన నాల్గవ టెస్ట్లో పంత్ గాయపడిన సంగతి తెలిసిందే. దీంతో దాదాపు మూడు నెలల పాటు ఆటకు దూరంగా ఉన్నాడు. గాయం నుంచి కోలుకున్న పంత్.. ఇటీవల బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో దక్షిణాఫ్రికా Aతో జరిగిన మ్యాచ్లో ఇండియా A తరపున బరిలోకి దిగి జట్టుకు విజయాన్ని అందించాడు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. రేపు (గురువారం) ఉదయం 9 గంటలకు యూఎస్- ఇండియా స్ట్రాటజిక్ పార్టనర్షిప్ ఫోరం (US- India Strategic Partnership Forum) సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పాల్గొననున్నారు. డిసెంబర్ 8,9 తేదీల్లో రైజింగ్ ఇండియాలో భాగంగా హైదరాబాద్లో ఇండో, యూఎస్ సమ్మిట్ నిర్వహిస్తున్నారు. ఈ సమ్మిట్కు వచ్చే వివిధ కంపెనీల ప్రతినిధులతో సిఎం భేటీ అయి వారిని తెలంగాణకు ఆహ్వానించనున్నారు. రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితులపై జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక జరిగిన అనంతరం తొలిసారి ఢిల్లీ వెళ్తున్న రేవంత్ రెడ్డి ఈ పర్యటనలో భాగంగా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పెద్దలతో భేటీ అయ్యే అవకాశం ఉన్నట్టుగా తెలిసింది. రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితులు, వాయిదా పడుతూ వస్తున్న స్థానిక సంస్థల ఎన్నికలు, డిసిసిల నియామకం విషయంలో ఏఐసిసి నేతలతో భేటీ అయి చర్చించే అవకాశం ఉన్నట్టుగా తెలిసింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ కాంగ్రెస్కు సానుకూలత ఉండడంతో సిఎం రేవంత్రెడ్డి అధిష్టానం పెద్దలతో భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది.
Nagar Kurnool : నెంబర్ ప్లేట్ లేకుండా డ్రైవ్ చేస్తే కఠిన చర్యలే…
Nagar Kurnool : నెంబర్ ప్లేట్ లేకుండా డ్రైవ్ చేస్తే కఠిన చర్యలే…
Khammam : మంత్రి ఖమ్మం జిల్లా పర్యటన…
Khammam : మంత్రి ఖమ్మం జిల్లా పర్యటన… మోతె, ఆంధ్రప్రభ : రాష్ట్ర
Manthani : యువత క్రీడల్లో రాణించాలి…
Manthani : యువత క్రీడల్లో రాణించాలి… మంథని, ఆంధ్రప్రభ : కాంగ్రెస్ ప్రభుత్వంలోనే
చంచల్గూడ జైల్లో రౌడీ షీటర్ల మధ్య ఘర్షణ
హైదరాబాద్: చంచల్గూడ జైల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఖైదీలుగా ఉన్న ఇద్దరు రౌడీ షీటర్ల మధ్య ఘర్షణ జరిగింది. రౌడీ షీటర్ల జాబ్రిపై మరో రౌడీ షీటర్ దస్తగిరి దాడి చేశాడు. ఈ ఘర్షణలో ములాఖత్ రూమ్లో అద్దాలు ధ్వంసమయ్యాయి. ఘర్షణలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని జైలు అధికారులు ఆస్పత్రికి తరలించారు. జాబ్రి, దస్తగిరిల మధ్య ఉన్న పాత కక్షల నేపథ్యంలోనే జైల్లో దాడి చేసుకున్నట్లు సమాచారం. రౌడీ షీటర్ జాబ్రి ఓ కేసులో రిమాండ్ ఖైధీగా ఉన్నాడు. అయితే, ఈ ఘటనను జైలు అధికారులు ఇంకా ధృవీకరించాల్సి ఉంది.
Motkur : ఆర్థిక సాయం అందజేత…
Motkur : ఆర్థిక సాయం అందజేత… మోత్కూర్, ఆంధ్రప్రభ : మోత్కూరు(Motkur) మండలం
6 ఎయిర్ పోర్టులకు బాంబు బెదిరింపులు.. హైదరాబాద్ లో హై అలర్ట్
దేశంలో 6 ఎయిర్ పోర్టులకు బాంబు బెదిరింపులు వచ్చాయి. దేశరాజధాని ఢిల్లీతోపాటు, ముంబై, హైదరాబాద్, చెన్నై, త్రివేండ్రం, గోవా విమానాశ్రయాలను బాంబులతో పేల్చేస్తామని మెయిల్ వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఇండిగో ఎయిర్ లైన్స్, ఎయిర్ ఇండియా ఆఫీసులకు కూడా మెయిల్స్ పంపినట్లు తెలుస్తోంది. దీంతో కేంద్రం.. ఆయా రాష్ట్రాల అధికారులను అప్రమత్తం చేసింది. ఆరు ఎయిర్ పోర్టుల్లో బాంబు స్క్వాడ్ తో అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. శంషాబాద్ ఎయిర్ పోర్టుతోపాటు హైదరాబాద్ సిటీ వ్యాప్తంగా బాంబ్ స్క్వాడ్ తనిఖీలు చేపట్టారు. షాపింగ్ మాల్స్, టెంపుల్స్, బస్ స్టాప్ ల వంటి రద్దీ ప్రదేశాలలో బాంబ్ స్క్వాడ్ తో పోలీసులు తనిఖీలు చేస్తున్నారు. ఢిల్లీ కారు పేలుడు ఘటన నేపథ్యంలో ఇప్పటికే దేశంలోని ప్రధాన నగరాల్లో హై అలర్ట్ ప్రకటించారు.
Karimabad : వెంటనే విధుల్లోకి తీసుకోవాలి…
Karimabad : వెంటనే విధుల్లోకి తీసుకోవాలి… కరీమాబాద్, ఆంధ్రప్రభ : గ్రామీణ తపాలా
హైదరాబాద్లోని సెంటర్ ఫర్ కల్చరల్ రిసోర్స్ అండ్ ట్రైనింగ్ (CCRT), భారత ప్రభుత్వ
ఢిల్లీ పేలుడు ఘటన.. బాధితులను పరామర్శించిన ప్రధాని
దేశ రాజదాని ఢిల్లీలో జరిగిన పేలుడు ఘటనలో గాయపడిని వారిని ప్రధాని మోడీ పరామర్శించారు. భూటాన్ పర్యటన ముగించుకొని బుధవారం తిరిగొచ్చిన ప్రధాని మోడీ.. నేరుగా ఎల్ఎన్ జెపి ఆసుపత్రికి వెళ్లి బాధితులకు కలిశారు. ఈ సందర్భంగా గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రధాని ఆకాంక్షించారు. బాధితుల ఆరోగ్య పరిస్థితిపై ఆసుపత్రి అధికారులు, వైద్యులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. కాగా, ఎర్రకోట సమీపంలో జరిగిన ఈ పేలుడు ఘటనపై మోడీ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించనున్నారు. ప్రధాని మోడీ అధ్యక్షతన జరగనున్న ఈ సమావేశంలో కేంద్ర క్యాబినెట్ కమిటీ పాల్గొననుంది. ఆ తర్వాత కేంద్ర మంత్రివర్గం సమావేశం కానుంది. ఈ సమావేశాల్లో పేలుడు ఘటనలో తదుపరి కార్యాచరణపై కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.
Dandepally : అదివాసీల ర్యాలీ….
Dandepally : అదివాసీల ర్యాలీ…. దండేపల్లి, ఆంధ్రప్రభ : మంచిర్యాల జిల్లా దండేపల్లి(Dandepally)
AP |మెడికల్ ప్రైవేటీకరణకు వ్యతిరేకం
AP | మెడికల్ ప్రైవేటీకరణకు వ్యతిరేకం వైసీపీ భారీ ర్యాలీ!భవిష్యత్తు కోసం ప్రజా
Tandoor : సత్యమే విజయానకి మూలం…
Tandoor : సత్యమే విజయానకి మూలం… తిర్యాణి, ఆంధ్రప్రభ : విద్యార్థినుల్లో దేశభక్తి,
Hyderabad : హైదరాబాద్ లో మరోసారి హై అలెర్ట్
హైదరాబాద్ లో మరోసారి బాంబ్ స్వ్కాడ్ తనిఖీలను ప్రారంభించింది
బెట్టింగ్ యాప్ల వల్ల యువత జీవితాలు పాడైపోతున్నాయి: ప్రకాశ్రాజ్
హైదరాబాద్: బెట్టింగ్ యాప్ల ప్రమోషన్స్ వ్యవహారంలో నటుడు ప్రకాశ్రాజ్ బుధవారం సిట్ విచారణకు హాజరయ్యారు. సిఐడి కార్యాలయంలో ఆయన్ని అధికారులు అన్ని కోణాల్లో ప్రశ్నించారు. అనంతరం ప్రకాశ్రాజ్ మాట్లాడుతూ.. 2016లో ఓ యాప్నకు ప్రమోషన్ చేశానని.. అది 2017లో బెట్టింగ్ యాప్గా మారిందని అన్నారు. వెంటనే యాప్తో తన ఒప్పందాన్ని రద్దు చేసుకున్నానని తెలిపారు. తెలిసి చేసినా.. తెలియక చేసినా తప్పు తప్పే అని ప్రకాశ్రాజ్ పేర్కొన్నారు. అందుకు క్షమాపణ కోరుతున్నట్లు తెలిపారు. బెట్టింగ్ యాప్ స్కాంలో గతంలో ఇడి తనను విచారించిందని.. ఆ స్కాంతో తనకు ఎలాంటి సంబంధం లేదని అన్నారు. తాను ఎలాంటి పేమెంట్ తీసుకోలేదని అధికారులకు వివరించానని తెలిపారు. ఇతర బెట్టింగ్ యాప్లకు ఏమైనా చేశారా అని అధికారులు అడిగిన ప్రశ్నకు లేదని చెప్పానని అన్నారు. బెట్టింగ్ యాప్నకు సంబంధించిన వివరాలు కూడా సమర్పించానని పేర్కొన్నారు. బ్యాంకు ఖాతా వివరాలు ఇచ్చిన దాంట్లో ఏమీ లేదని తెలిసిందని అన్నారు. బెట్టింగ్ యాప్ వల్ల యువత జీవితాలు పాడై పోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.
Delhi |ఏయిర్పోర్ట్ నుంచి ఎల్ఎన్జేపీ ఆసుపత్రికి..
ఆంధ్రప్రభ : రెండు రోజుల భూటాన్ పర్యటన ముగించుకుని ప్రధాని నరేంద్ర మోదీ
దర్జాగా వచ్చాడు.. బైక్తో పారిపోయాడు! #Crime #Ramayampet #TelanganaPolice #CCTV #viralvideo
Jublee Hills Bye Poll : జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో గెలుపు ఎవరిదంటే?
జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఉప ఎన్నికల పోలింగ్ పూర్తయింది. ఈ నెల 14వ తేదీన కౌంటింగ్ జరగనుంది
Panyam |పేదవాడి ఇల్లు.. ప్రభుత్వ లక్ష్యం
Panyam | పేదవాడి ఇల్లు.. ప్రభుత్వ లక్ష్యం కర్నూలు బ్యూరో, ఆంధ్రప్రభ :
సురేఖ క్షమాపణ, నాగార్జున స్పందన? #Nagarjuna #KondaSurekha #CourtCase #Hyderabad #Tollywood
Vemulawada : ఆకస్మిక తనిఖీ… రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ, ఆంధ్రప్రభ :
Akhanda 2 first single to be launched grandly in Mumbai
Akhanda 2 starring God of Masses Nandamuri Balakrishna, is a highly awaited sequel to his big blockbuster Akhanda. As Aghora, NBK gave a mind-blowing performance that Pan-India audiences have been mesmerised by his screen presence. Now, he is back in the role with even bigger scale action movie in the direction of Boyapati Srinu. Both […] The post Akhanda 2 first single to be launched grandly in Mumbai appeared first on Telugu360 .
Veligonda |పనులు పూర్తి చేయాలి
Veligonda | పనులు పూర్తి చేయాలి నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవువెలిగొండ రెండవసారి
రోహిత్ టార్గెట్.. ఫిట్నెస్, 2027 వరల్డ్ కప్! #TeluguPost #telugu #post #news
Nalgonda : వైకల్య గుర్తింపు కార్డుల జారీ కేంద్రం…
Nalgonda : వైకల్య గుర్తింపు కార్డుల జారీ కేంద్రం…– మెరుగైన సేవలు ఉమ్మడి
రెండు రోజుల్లోనే హత్య కేసును చేదించిన టూ టౌన్ పోలీసులు
విశాలాంధ్ర ధర్మవరం;; ఈనెల 9వ తేదీ వైయస్సార్ కాలనీలో షేక్ మాలిన్ భాషను అతి దారుణంగా హత్య చేసిన వారిని రెండు రోజుల్లోనే టూ టౌన్ పోలీసులు కేసును సాధించారు. ఈ సందర్భంగా టూటౌన్ సిఐ రెడ్డప్ప మాట్లాడుతూ ఈ హత్య కేసులో నిందితులు ఎం జనార్దన్ మార్కెట్ వీధి ధర్మవరం, పి మనోజ్ కుమార్ ఇందిరానగర్ ధర్మవరం, దాసరి ఆనంద్ ఎల్సికేపురం ధర్మవరం, ఎస్ ఇర్ఫాన్ ఎల్ సి కె పురం ధర్మవరం, చైల్డ్ కంట్రీట్ […] The post రెండు రోజుల్లోనే హత్య కేసును చేదించిన టూ టౌన్ పోలీసులు appeared first on Visalaandhra .
రోషన్ కనకాల ‘మోగ్లీ’ టీజర్ వచ్చేసింది..
ప్రముఖ నటుడు రాజీవ్ కనకాల, యాంకర్ సుమ కనకాల కుమారుడు రోషల్ కనకాల. హీరోగా తొలి చిత్రం ‘బబుల్గమ్’తో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం అతడు నటిస్తున్న చిత్రం ‘మోగ్లీ’. ‘కలర్ ఫోటో’ ఫేమ్ సందీప్ రాజ్ ఈ సినిమాకు దర్శకుడు. చాలాకాలంగా ఈ సినిమా విడుదల వాయిదా పడుతూ వస్తోంది. ఎట్టకేలకు ఈ డిసెంబర్ 12న సినిమాను విడుదల చేసేందుకు అన్ని సన్నాహాలు పూర్తి చేశారు. తాజాగా ఈ సినిమా టీజర్ని విడుదల చేశారు. ప్రేమ కోసం ఓ యువకుడు చేసే పోరాటం ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారని టీజర్ చూస్తే అర్థమవుతోంది. టీజర్లో వైవా హర్ష, రోషన్ల మధ్య సంభాషణలు అలరిస్తున్నాయి. హీరోయిన్ సాక్షి మడోల్కర్ నటన కూడా ఆకట్టుకుంది. ముఖ్యంగా కాల భైరవ అందించిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ టీజర్కు హైలైట్గా నిలిచింది. విలన్ పాత్ర కూడా మెప్పించే విధంగా ఉంది. మొత్తనికి టీజర్ ప్రేక్షకులకు నచ్చిందనే టాక్ వినిపిస్తోంది. మరి థియేటర్లో ‘మోగ్లీ’ ఎలా అలరిస్తుందో చూడాలి.
హైదరాబాద్ లోని చంచల్ గూడ జైలులో ఉద్రిక్తత నెలకొంది
ఢిల్లీ పేలుడు.. ఆ టెర్రరిస్టుకు మరో కారు? #TeluguPost #telugu #post #news
Governor |సమాజాభివృద్ధిలో మహిళల పాత్ర కీలకం
Governor | సమాజాభివృద్ధిలో మహిళల పాత్ర కీలకం అమ్మాయిలు ఎక్కువ పతకాలు సాధించడం
Gold Price Drop |తగ్గిన గోల్డ్ ధరలు
వెబ్ డెస్క్, ఆంధ్రప్రభ : అమెరికా డాలర్ విలువకు, బంగారం ధరలకు ముడిపడి
Prakash Raj : క్షమాపణ కోరిన సినీనటుడు ప్రకాష్ రాజ్
బెట్టింగ్ యాప్స్ పై సినీ నటుడు ప్రకాష్ రాజ్ స్పందించారు.
Zaynur : గ్రామస్తులే శ్రమదానం..
ఎవరో వస్తారని… ఏదో చేస్తారనీ… జైనూర్, ఆంధ్రప్రభ : వర్షాకాలంలో కురిసిన భారీ
విడాకుల వార్తలకు చెక్ పెట్టిన శర్వానంద్! #TeluguPost #telugu #post #news
గ్రామాలలో సమస్యలు ఉంటే పరిష్కారానికి కృషి చేయాలి..
రూరల్ ఎస్సై శ్రీనివాసులువిశాలాంధ్ర ధర్మవరం; రూరల్ పరిధిలోని గ్రామాలలో సమస్యలు ఏవైనా ఉంటే పరిష్కారానికి కృషి చేయాలని రూరల్ ఎస్సై శ్రీనివాసులు తెలిపారు. ఈ సందర్భంగా వారు రూరల్ పోలీస్ స్టేషన్లో మహిళా పోలీసులకు గ్రామైక్య మహిళా సంఘం వారితో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అనంతరం వారు చిన్న పిల్లల విషయంలో జరిగే నేరాలకు సంబంధించిన వాటిని గూర్చి వివరించారు. అంతేకాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, ఏవైనా సమస్యలు ఉంటే నేరుగా పోలీస్ స్టేషన్కు తెలపాలని తెలిపారు. అంతేకాకుండా […] The post గ్రామాలలో సమస్యలు ఉంటే పరిష్కారానికి కృషి చేయాలి.. appeared first on Visalaandhra .
Shilpa | పీపీపీ విధానం వద్దు… ప్రైవేటీకరణపై వైసిపి ఆందోళన ఉద్యమం…కలెక్టర్ కార్యాలయం
పంట కోత ప్రయోగం వలన పంట దిగుబడి తెలుస్తుంది
మండల వ్యవసాయ అధికారి ముస్తఫావిశాలాంధ్ర -ధర్మవరం: పంట కోత ప్రయోగం వలన పంట దిగుబడి తెలుస్తుంది అని మండల వ్యవసాయ అధికారి ముస్తఫా తెలిపారు. ఈ సందర్భంగా వారు మండల రెవెన్యూ గ్రామ పరిధిలో పర్యవేక్షణ నిర్వహించారు. ఈ పర్యవేక్షణలో భాగంగా పంటకోత ప్రయోగమును రైతు జి శివయ్యకు చెందిన 25 చదరపు మీటర్లలో పంటను తొలగించి దిగుబడి అంచనా వేయడం జరిగిందని తెలిపారు. 25 చదరపు మీటర్లకు 0.890 గ్రాముల దిగుబడి రావడం జరిగిందన్నారు. ఈ […] The post పంట కోత ప్రయోగం వలన పంట దిగుబడి తెలుస్తుంది appeared first on Visalaandhra .
Mowgli 2025 Teaser: Modern Ramayana
After making an impressive debut with Bubblegum, Roshan Kanakala is gearing up for his next outing, Mowgli 2025, which is slated for release exactly one month from now, on December 12th. The film’s first glimpse and first single have already received an enthusiastic response. Meanwhile, Young Tiger NTR unveiled the film’s teaser. The teaser introduces […] The post Mowgli 2025 Teaser: Modern Ramayana appeared first on Telugu360 .
ongole | సొంతింటితో ఆత్మగౌరవం జిల్లా కలెక్టర్ రాజాబాబు ఆంధ్రప్రభ బ్యూరో, ఒంగోలు
gangaram |విద్యుత్ షాక్.. బాలుడికి గాయాలు
వికారాబాద్ రూరల్, ఆంధ్రప్రభ : మున్సిపల్ పరిధిలోని గంగారం (gangaram) ప్రాథమిక పాఠశాల
Andhra Prabha Smart Edition |మోదీ టార్గెట్/కిడ్నీ రాకెట్/క్షమించండి
ఆంధ్రప్రభ స్మార్ట్ ఎడిషన్ 12-11-2025, 4.00PM మోదీ టార్గెట్.. 26న పేలుళ్లకు కుట్ర
పత్తి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే కోండ్రు మురళీమోహన్
విశాలాంధ్ర- రాజాం (విజయనగరం జిల్లా) : రాజాం రైతులకు శుభవార్త. పత్తి రైతులకు నేరుగా లాభం చేకూర్చేందుకు రాజాం మార్కెట్ యార్డు లో పత్తి కొనుగోలు కేంద్రం ప్రారంభించబడింది. బుధవారం ఈ కేంద్రాన్ని మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ రాజాం నియోజకవర్గ ఎమ్మెల్యే కోండ్రు మురళీమోహన్ ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, పత్తి పంటకు ప్రభుత్వం క్వింటాకు ₹8,110 మద్దతు ధర నిర్ణయించడం రైతు సంక్షేమానికి నిదర్శనమన్నారు. బహిరంగ మార్కెట్లో ధరలు మారుతూ ఉండటం వల్ల నష్టం […] The post పత్తి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే కోండ్రు మురళీమోహన్ appeared first on Visalaandhra .
Munugode : ఆర్థిక సాయం… మునుగోడు, ఆంధ్రప్రభ : మండల పరిధిలోని జమస్థాన్
తాను క్షేమంగానే ఉన్నానని ప్రకటించిన గోవిందా
ముంబై: బాలీవుడ్ నటుడు గోవిందా(61) అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే. అయితే తాను క్షేమంగానే ఉన్నానని ఆయన ప్రకటించారు. ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘నేను బాగానే ఉన్నా. వర్కౌట్లు ఎక్కువ చేయడం వల్ల అలసిపోయా. వర్కౌట్ల కన్నా.. యోగా, ప్రాణాయామం చేయడం ఆరోగ్యానికి మంచిది’’ అని ఆయన తెలిపారు. గత నెల నుంచి గోవిందా చాలా బిజీగా ఉంటున్నారని.. అందువల్ల ఇలా జరిగి ఉండొచ్చని గోవిందా స్నేహితుడు, లాయర్ బిందాల్ తెలిపారు. వైద్యులు గోవిందాకు విశ్రాంతి అవసరమని సూచించారని.. ఆయన క్షేమంగా ఇంటికి చేరుకున్నారని వివరించారు. మంగళవారం అర్థరాత్రి స్పృహ కోల్పోయిన గోవిందాను జుహులోని ఓ ఆస్పత్రిలో చేర్పించారు. కొన్ని గంటల చికిత్స అనంతరం ఆయన డిశ్చార్జి అయ్యారు.
అబ్దుల్ కలాంను ఆదర్శంగా తీసుకోవాలి
మండల విద్యాధికారి జీవన్ కుమార్ అచ్చంపేట ఆంధ్రప్రభ : విద్యార్థులు మాజీ రాష్ట్రపతి
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా బైక్ ర్యాలీ
విశాలాంధ్ర- రాజాం (విజయనగరం జిల్లా) : రాజాంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ జరిగింది. రాజాం అసెంబ్లీ నియోజకవర్గ ఇంచార్జ్ డా. రాజేష్ తలే నేతృత్వంలో జిఎంఆర్ ఐటి నుంచి ప్రారంభమైన ర్యాలీ, పట్టణ ప్రధాన వీధుల మీదుగా సాగి ఎమ్మార్వో కార్యాలయం వద్ద వినతిపత్రం సమర్పించారు.పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేసినా, యువత, పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కార్యక్రమం విజయవంతం చేసిన ప్రతి […] The post మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా బైక్ ర్యాలీ appeared first on Visalaandhra .
పత్తి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి
చెన్నూర్ ఆంధ్రప్రభ : మంచిర్యాల జిల్లా చెన్నూర్ మండలం శివలింగాపూర్ పత్తిమిల్లో సీసీఐ
Vajedu : మార్గమధ్యలోనే మహిళ మృతి…
Vajedu : మార్గమధ్యలోనే మహిళ మృతి… వాజేడు, ఆంధ్రప్రభ : ములుగు జిల్లా
14న శివకోటిలో మహారుద్ర –సహస్ర శంఖాభిషేకం
విశాలాంధ్ర -అనంతపురం : స్థానిక శివకోటి శ్రీ పీఠం దేవస్థానంలో ఈనెల 14 నుంచి 17 వరకు భారతదేశం సుభిక్షంగా ఉండాలని మహారుద్ర సహస్ర శంఖాభిషేక మహోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు శివకోటి శ్రీ పీఠం వ్యవస్థాపకులు శ్రీ అప్పా స్వామి పేర్కొన్నారు. బుధవారం స్థానిక శివకోటి దేవాలయంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… కార్తీక బహుళ నవమి నుండి త్రయోదశి వరకు ఆలయంలో 14న శివలింగ చర ప్రతిష్ట, 15న లక్ష బిల్వార్చన, 16న […] The post 14న శివకోటిలో మహారుద్ర – సహస్ర శంఖాభిషేకం appeared first on Visalaandhra .
Boath | ప్రోటోకాల్ రగడ..! ఎమ్మెల్యే సమక్షంలో కాంగ్రెస్, బిఆర్ఎస్ బాహాబాహి..!పిడిగుద్దులతో రణరంగం..
Kamareddy : ఆక్రోష సభను విజయవంతం…
Kamareddy : ఆక్రోష సభను విజయవంతం… కమ్మర్ పల్లి, ఆంధ్ర ప్రభ :
Collector |నాణ్యమైన భోజనం అందించాలి
Collector | నాణ్యమైన భోజనం అందించాలి కలెక్టర్ ఆధ్వయిత్ కుమార్ సింగ్ నెల్లికుదురు,
అనంతపురం, ఆంధ్రప్రభ : జిల్లా పరిపాలన యంత్రాంగం మొత్తానికి రథసారధి ఒకరు. జిల్లాలో
Julurupadu : సైబర్ నేరాలపై అవగాహన…
Julurupadu : సైబర్ నేరాలపై అవగాహన… జూలూరుపాడు, ఆంధ్రప్రభ : స్టేషన్కు వచ్చే
young doctor |గుండెపోటుతో మృతి..!
young doctor | గుండెపోటుతో మృతి..! ఆంధ్రప్రభ బ్యూరో, ఉమ్మడి ఆదిలాబాద్ :
ప్రభుత్వమే మెడికల్ కళాశాలల నిర్మాణాలు పూర్తి చేయాలివైఎస్సార్సీపీ బాపట్ల నియోజకవర్గ సమన్వయకర్త కోన
Makthal : గతంలోనూ… రానున్న రోజుల్లో…
Makthal : గతంలోనూ… రానున్న రోజుల్లో… మక్తల్, ఆంధ్రప్రభ : నారాయణపేట జిల్లా
గృహ నిర్మాణ రంగాన్ని కుక్కలు చింపిన విస్తరిలా తయారు చేశారు: సీఎం చంద్రబాబు
అన్నమయ్య జిల్లా రాయచోటిలో ప్రజావేదిక కార్యక్రమం రాష్ట్రంలో 2029 నాటికి ఇల్లు లేని నిరుపేద అనేవారే ఉండకూడదని, ప్రతి ఒక్కరికీ సొంతిల్లు నిర్మించి ఇవ్వడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. ఇల్లు అంటే కేవలం నాలుగు గోడలు కాదని, అదొక గౌరవం, భద్రత, భవిష్యత్తుకు చిరునామా అని ఆయన అభివర్ణించారు. అన్నమయ్య జిల్లా రాయచోటిలో బుధవారం జరిగిన ప్రజావేదిక సభలో ఆయన ప్రసంగించారు. రాష్ట్రవ్యాప్తంగా 3 లక్షలకు పైగా ఇళ్ల నిర్మాణం పూర్తి […] The post గృహ నిర్మాణ రంగాన్ని కుక్కలు చింపిన విస్తరిలా తయారు చేశారు: సీఎం చంద్రబాబు appeared first on Visalaandhra .
Badi |రోడ్డు బాధలు పట్టించుకోరా..?
Badi | రోడ్డు బాధలు పట్టించుకోరా..? జాతీయ రహదారిపై గ్రామస్తుల రాస్తారోకో…! ఆంధ్రప్రభ
మమ్మల్ని మేం నిరూపించుకుంటాం: సఫారీ స్పిన్నర్
భారత్, దక్షిణాఫ్రికా మధ్య మరో రెండు రోజుల్లో టెస్ట్ సిరీస్ పకారంభం కానుంది. రెండు టెస్ట్ల సిరీస్ తర్వాత, మూడు వన్డేలు, ఐదు టి20ల్లో ఇరు జట్లు తలపడతాయి. గత 15 సంవత్సరాలుగా సౌతాఫ్రికా భారత్లో ఒక టెస్ట్ మ్యాచ్లో కూడా గెలవలేదు. దీంతో ఈ సారి విజయం సాధించి చర్రిత సృష్టించాలని సఫారీ జట్టు భావిస్తోంది. ఈ విషయాన్ని జట్టు స్పిన్నర్ కేశవ్ మహరాజ్ వెల్లడించాడు. ‘‘భారత్లో భారత్ను ఓడించాలని మా జట్టు ఉవ్విళ్లురుతుంది. ఇది చాలా కఠినమైన టూర్ అని తెలుసు. భారత్లో ఆడటం మాకు పరీక్షే. అయినా మమ్మల్ని మేం నిరూపించుకోవడానికి ఇదో అద్భుత అవకాశం’’ అని కేశవ్ పేర్కొన్నాడు. ఇటీవలే సౌతాఫ్రికా.. పాకిస్థాన్లో పర్యటించింది. టెస్ట్ సిరీస్ను 1-1తో సమం చేసుకుంది. దీని గురించి మాట్లాడుతూ.. ‘‘పాకిస్థాన్లో ఉన్నట్లు ఇక్కడ పూర్తి స్పిన్ ఫ్రెండ్లీ పిచ్లు ఉంటాయని అనుకోవడం లేదు. భారత్లో మంచి పిచ్లు ఉంటాయి. ఆట సాగుతున్నకొద్ది వాటి స్వభావం మారుతుంది’’ అని కేశవ్ అన్నాడు. కోల్కతా వేదికగా భారత్, దక్షిణాఫ్రికా మధ్య తొలి టెస్ట్ మ్యాచ్ నవంబర్ 14 నుంచి ప్రారంభం అవుతుంది. గౌహటి వేదికగా రెండో టెస్ట్ నవంబర్ 22 నుంచి జరుగనుంది.
జుక్కల్ ను ఆదర్శంగా తీర్చిదిద్దుతా
అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే జుక్కల్ (కామారెడ్డి), ఆంధ్రప్రభ : జుక్కల్
Collector |కొనుగోలు త్వరగా పూర్తి చేయాలి..
Collector | కొనుగోలు త్వరగా పూర్తి చేయాలి.. వెంట వెంటనే రైస్ మిల్లులకు
నవంబర్ 12(జనంసాక్షి):జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో గెలుపు కోసం కాంగ్రెస్ పార్టీ బరితెగించింది. ‘నమస్తే తెలంగాణ’ హెచ్చరించినట్టే …
Pegadapalli | టిప్పర్ ఢీకొని.. కాల్వ శ్రీరాంపూర్, ఆంధ్రప్రభ : టిప్పర్ లారీ
భారత్పై సుంకాలు తగ్గించనున్న అమెరికా
వెబ్ డెస్క్, ఆంధ్రప్రభ : నిన్నా, మొన్నా నియంతలా వ్యవహరిస్తూ, టారిఫ్లు పెంచుకుపోయిన
Status of Businesses of Sankranthi Releases
As of now, Megastar Chiranjeevi’s Mana Shankara Vara Prasad Garu, Prabhas’ Raja Saab, Ravi Teja’s Bhartha Mahasayulaku Wignyapthi and Naveen Polishetty’s Anaganaga Oka Raju are slated for Sankranthi 2026 release. All these films are in the final stages of shoot and the business deals are getting closed. Here is the status of their business deals: […] The post Status of Businesses of Sankranthi Releases appeared first on Telugu360 .
మూడేళ్ల తర్వాత వెలుగులోకి ఘటన తణుకు, ఆంధ్రప్రభ: ఆస్తి కోసం కన్న కూతురునే

24 C