Andhra Prabha Smart Edition |టెర్రర్ హబ్/స్వర్గధామం/రెన్యూ పవర్
ఆంధ్రప్రభ స్మార్ట్ ఎడిషన్ 13-11-2025, 4.00PM రూమ్ నెం.17.. టెర్రర్ హబ్ పెట్టుబడుల
Warangal | మూగ జీవాలపై దాడి… Warangal | టేకుమట్ల, ఆంధ్రప్రభ :
రాష్ట్ర స్థాయి జూడో పోటీలలో స్వర్ణ పతకాలు సాధించిన చిగిచెర్ల విద్యార్థులు
విశాలాంధ్ర -ధర్మవరం : రాష్ట్రస్థాయి జూడో పోటీలలో స్వర్ణ పథకాలు చికిచెర్ల విద్యార్థులు సాధించడం జరిగిందని హెడ్మాస్టర్ తిమ్మారెడ్డి, ఫిజికల్ డైరెక్టర్ ప్రతాపరెడ్డి తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ6వ తేదీ నుండి 10 వ తేదీ వరకూ కాకినాడ డి ఎస్ ఏ స్టేడియం లో జరిగిన ఎస్ జి ఎఫ్ అండర్ 17 రాష్ట్ర స్థాయి జూడో పోటీలలో చిగిచెర్ల పాఠశాల విద్యార్థులు అత్యంత ప్రతిభతో స్వర్ణ పతకాలు సాధించి ఉమ్మడి అనంతపురం జిల్లా జూడో […] The post రాష్ట్ర స్థాయి జూడో పోటీలలో స్వర్ణ పతకాలు సాధించిన చిగిచెర్ల విద్యార్థులు appeared first on Visalaandhra .
ఆటో బోల్తా.. ఏడుగురు కూలీలకు గాయాలు
హైదరాబాద్: నల్గొండ జిల్లా లో రోడ్డు చందంపేట మండలం బుగ్గతండా వద్ద కూలీలతో వెళ్తున్న ఆటో బోల్తా పడి ఏడుగురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను దేవరకొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పత్తి ఏరివేతకు ప్రమాదం జరిగినట్లు సమాచారం. గమనించిన స్థానికులు సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. వివరాలకు వెళితే.. క్షతగాత్రులు పెద్ద ఆడిషర్లపల్లి మండలం పెద్దగుమ్మడం వాసులుగా పోలీసులు గుర్తించారు.
Telangana |గ్రీజర్లు ఏర్పాటు చేయాలి
Telangana | గ్రీజర్లు ఏర్పాటు చేయాలి Telangana | నల్లబెల్లి, ఆంధ్రప్రభ :
ప్రతి పైసా ప్రజల అవసరాలకే ఖర్చు పెడతాం : భట్టి
హైదరాబాద్: విద్యుత్ డిమాండ్ కు అనుగుణంగా కరెంటు సరఫరా చేసే వ్యవస్థను నెలకొల్పామని డిప్యూటీ సిఎం భట్టివిక్రమార్క తెలిపారు. ప్రజలకే జవాబు దారీగా ఉంటామని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 200 యూనిట్లు ఉచిత విద్యుత్ ఇస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వమేనని కొనియాడారు. ఎంత త్వరగా ఇందిరమ్మ ఇల్లు నిర్మించుకుంటే అంత వేగంగా బిల్లులు మంజూరు చేస్తామని భట్టి తెలియజేశారు. ప్రతి పైసా ప్రజల అవసరాలకే ఖర్చు పెడతామని, ప్రజల సొమ్ము దోపిడీకి గురి కానివ్వమని అన్నారు. ఎక్కడ ఉన్నా ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తామని, మధిర ప్రజలు వేసిన ప్రతి ఓటుకు గౌరవం తీసుకువస్తామని భట్టి పేర్కొన్నారు.
పూర్వ విద్యార్థుల అపూర్వ కలయిక
విశాలాంధ్ర- ఉరవకొండ (అనంతపురం) : ఉరవకొండ పట్టణంలో సెంట్రల్ హైస్కూల్లో (1985-86) విద్యా సంవత్సరంలో ఏడవ తరగతి చదివిన పూర్వ విద్యార్థుల ఆత్మీయ కలయిక బెంగళూరులోని వెన్యూ రెస్టారెంట్లో ఘనంగా నిర్వహించారు.సెంట్రల్ హైస్కూల్లో చదివిన పూర్వ విద్యార్థి పార్థసారథి కూతురు పెళ్లి నిశ్చితార్థం కార్యక్రమంలో పాల్గొని విద్యార్థులు ఒకరిని ఒకరు కలుసుకొని వారి వారి పాత జ్ఞాపకాలను యోగక్షమలను కుటుంబాల పరిస్థితులను, అడిగి తెలుసుకున్నారు. ఈ పాఠశాలలో విద్యను అభ్యసించిన రోజుల్లో గత స్మృతులను నెమరు చేసుకున్నారు. […] The post పూర్వ విద్యార్థుల అపూర్వ కలయిక appeared first on Visalaandhra .
వసతి గృహాల అభివృద్ధికి అధికారులు కృషి చేయాలి
విశాలాంధ్ర – కొయ్యలగూడెం (ఏలూరు జిల్లా) : ఎస్సీ బాలికల వసతి గృహాల అభివృద్ధికి సంబంధిత ప్రభుత్వ అధికారులు చర్యలు తీసుకోవాలని టిడిపి రాష్ట్ర ఆర్గనైజింగ్ కమిటీ సభ్యురాలు గంగిరెడ్ల మేఘలాదేవి పేర్కొన్నారు. మండలంలో పరింపూడి గ్రామంలో ఉన్న వెనుకబడిన తరగతుల బాలికల వసతి గృహం శిధిలావస్థకు చేరుకుంటుందని సంబంధిత అధికారులు వసతి గృహ అభివృద్ధికి కృషి చేయాలని అన్నారు. వసతి గృహాన్ని ఆమె గురువారం సందర్శించారు. వసతి గృహంలో ఉన్న సమస్యలను విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. […] The post వసతి గృహాల అభివృద్ధికి అధికారులు కృషి చేయాలి appeared first on Visalaandhra .
Chief Whip |పంటలను ఎలుకల బారి నుండి కాపాడుకోవాలి
ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ Chief Whip | శావల్యాపురం, పల్నాడు జిల్లా
Telangana |అరుణ్ కుమార్ కు స్పీకర్ నివాళి
Telangana | అరుణ్ కుమార్ కు స్పీకర్ నివాళి Telangana | వికారాబాద్,
సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు అందజేత
విశాలాంధ్ర, నెల్లిమర్ల: జనసేన కూటమి ఎమ్మెల్యే లోకం నాగ మాధవి చేతుల మీదుగా పసుపులేటి భాను ప్రసాద్ తల్లిదండ్రులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు అందజేయడం జరిగింది. 2024 అసెంబ్లీ ఎన్నికల ముందు భాను ప్రసాద్ ఆరోగ్యం బాగోక తీవ్ర స్థితికి చేరుకున్నారు. ఎన్నికల అనంతరం లోకం నాగ మాధవి కూటమి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత, ఆమె ప్రత్యేక శ్రద్ధతో సీఎం రిలీఫ్ ఫండ్ దరఖాస్తును ముందుకు తీసుకెళ్లారు. రెండుసార్లు తిరస్కరించబడిన దరఖాస్తును పట్టుదలతో ముందుకు నెట్టి […] The post సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు అందజేత appeared first on Visalaandhra .
Adilabad |వ్యాధి నివారణ టీకాలు…
Adilabad | వ్యాధి నివారణ టీకాలు… Adilabad | ఇచ్చోడ, ఆంధ్రప్రభ :
విశాఖ చేరుకున్న నారా లోకేశ్.. పలు ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్న మంత్రి
విశాఖలో లోకేశ్ కు ఘన స్వాగతం పలికిన నేతలు, కార్యకర్తలుచంద్రబాబుతో కలిసి కీలక కార్యక్రమంలో పాల్గొననున్న లోకేశ్ రహేజా ఐటీ స్పేస్, వరల్డ్ ట్రేడ్ సెంటర్ పనులకు శ్రీకారంఏపీ ఐటీ, విద్యాశాఖల మంత్రి నారా లోకేశ్ విశాఖపట్నం చేరుకున్నారు. నగరంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వచ్చిన ఆయనకు విశాఖ విమానాశ్రయంలో కూటమి ప్రజాప్రతినిధులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు.విమానాశ్రయం నుంచి మంత్రి లోకేశ్ నేరుగా నోవాటెల్ హోటల్కు బయలుదేరి వెళ్లారు. అక్కడ […] The post విశాఖ చేరుకున్న నారా లోకేశ్.. పలు ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్న మంత్రి appeared first on Visalaandhra .
Minister |గుడ్ కాంబినేషన్.. కావాలి హిట్ కాంబినేషన్
కలెక్టర్, ఎస్పీలకు మంత్రి సవిత కితాబు శ్రీ సత్య సాయి బ్యూరో, ఆంధ్రప్రభ
MLA |దార్శనికత అమలుకు శ్రీకారం
MLA | బాపట్ల టౌన్, ఆంధ్రప్రభ : స్వర్ణ ఆంధ్ర 2047 విజన్
Pakistan |కయ్యానికి కాలు దువ్వుతున్న పాక్!
Pakistan | కయ్యానికి కాలు దువ్వుతున్న పాక్! Pakistan | వెబ్ డెస్క్,
Hanumakonda |ఘోర రోడ్డు ప్రమాదం
Hanumakonda | ఘోర రోడ్డు ప్రమాదం ఇద్దరు మృతి, మరో ఇద్దరికి తీవ్ర
Seetakka |అభివృద్ధి పనులకు శంకుస్థాపన
Seetakka | అభివృద్ధి పనులకు శంకుస్థాపన Seetakka |ములుగు, ఆంధ్రప్రభ ప్రతినిధి :
Lokesh |మంత్రి లోకేష్కు ఘనస్వాగతం
Lokesh | విశాఖపట్నం, ఆంధ్రప్రభ : విశాఖ విమానాశ్రయంలో విద్య, ఐటీ శాఖల
A Big Shock for Rajinikanth and Kamal Haasan Film
Two Superstars Rajinikanth and Kamal Haasan are all set to collaborate for a film and Kamal’s Raajkamal Films International is on board to bankroll the film while Rajinikanth plays the lead role. Talented director Sundar C came on board to direct the project and an official announcement was made. In a sudden shock, Sundar has […] The post A Big Shock for Rajinikanth and Kamal Haasan Film appeared first on Telugu360 .
Donald Trump H-1B |అమెరికాలో శిక్షణ ఇవ్వడానికే?!
Donald Trump H-1B | అమెరికాలో శిక్షణ ఇవ్వడానికే?! Donald Trump |
kidnap |కిడ్నాప్ కేసులో ముగ్గురి అరెస్ట్
kidnap | పలాస(శ్రీకాకుళం), ఆంధ్రప్రభ : బిల్డింగ్ లీజ్ వ్యవహారంలో తలెత్తిన ఆర్థిక
Chairman |కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా…
Chairman | కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా… Chairman |ములుగు, ఆంధ్రప్రభ ప్రతినిధి
Peddireddy : పెద్దిరెడ్డి కుటుంబం చుట్టూ బిగుసుకుంటున్న ఉచ్చు
వైసీపీలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కీలకనేత. ఆయన కుటుంబం చిక్కుల్లో చిక్కుంది.
Photos : The Girlfriend Movie Success Meet
The post Photos : The Girlfriend Movie Success Meet appeared first on Telugu360 .
అధికారం రాక ముందు ఒక మాట వచ్చిన తరువాత ఒక మాట
అప్పులు చేసి పప్పులు బెల్లం పంచుతున్నారు … సీపీఐ రాష్ట్ర కార్యదర్శి జీ ఈశ్వరయ్య విశాలాంధ్ర బ్యూరో కర్నూలు : రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధికారం రాక ముందు ఒక మాట వచ్చిన తరువాత ఒక మాటమాట్లాడుతున్నారని, అప్పులు చేసి పప్పులు బెల్లం పంచుతున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి జీ ఈశ్వరయ్య విమర్శించారు. గురువారం సీఆర్ భవన్లో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు రామాంజనేయులు, రాష్ట్రకార్యవర్గ సభ్యులు పీ రామచంద్రయ్య, జిల్లా కార్యదర్శి గిడ్డయ్యలతో కలసి […] The post అధికారం రాక ముందు ఒక మాట వచ్చిన తరువాత ఒక మాట appeared first on Visalaandhra .
Minister 4cr |రూ.4 కోట్ల బడ్జెట్తో…
Minister 4cr | రూ.4 కోట్ల బడ్జెట్తో… Minister 4cr మక్తల్, ఆంధ్రప్రభ
MLA Nayak| మోసపోవద్దు.. MLA Nayak| నెల్లికుదురు, ఆంధ్రప్రభ – రైతులు ఆరుగాలం
Srisailam |శ్రీశైలంలో కేటుగాళ్లు..!
Srisailam | నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ : రాష్ట్ర ప్రభుత్వం నంద్యాల జిల్లాలో
ఆర్టీసీ బస్సు టైర్ నుంచి పొగలు.. తప్పిన పెను ముప్పు#TeluguPost #telugu #post #news
Video : Samruthakani Exclusive Interview
The post Video : Samruthakani Exclusive Interview appeared first on Telugu360 .
Rtc Good News |నిరుద్యోగులకు శుభవార్త
Rtc Good News | నిరుద్యోగులకు శుభవార్త హైదరాబాద్, ఆంధ్రప్రభ : ఆర్టీసీ
Hyderabad | గేటు పడి.. బాలుడు… Hyderabad | హైదరాబాద్, ఆంధ్రప్రభ :
నెట్టెంపాడులో రోడ్లపై సంచరిస్తున్న మొసళ్లు
నవంబర్ 13(జనంసాక్షి):గద్వాల: జోగుళాంబ గద్వాల జిల్లా ధరూర్ మండలం నెట్టెంపాడుగ్రామంలో మొసళ్లుకలకలం రేపాయి. నిత్యం రోడ్లపైకి రావడంతో అటుగా వెళ్లే ప్రజలు …
ఆసుపత్రిలో మొబైల్ దొంగతనం భద్రతపై ప్రశ్నలు#ArakuValley #HospitalTheft #SecurityLapse #viralvideo
AP |దీక్షల విరమణకు పకడ్బందీ ఏర్పాట్లు..
AP | దీక్షల విరమణకు పకడ్బందీ ఏర్పాట్లు.. భవానీలందరికీ అమ్మ వారి శీఘ్రదర్శనం..అందుబాటులో
Sitakka |రూ.61 నిధులతో అభివృద్ధి పనులు…
Sitakka | రూ.61 నిధులతో అభివృద్ధి పనులు… ములుగు, ఆంధ్రప్రభ ప్రతినిధి :
ఒక్క పైసా ఖర్చు చేయలేదు.. ఒక్క ఇల్లు మంజూరు చేయలేదు : జగన్
అమరావతి: ఎపి సిఎం చంద్రబాబు నాయుడు కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వంలో క్రెడిట్ చోరీ స్కీం చాలా బాగుంది అని మాజీ సిఎం వైసిపి జగన్ మోహన్ రెడ్డి తెలిపారు. క్రెడిట్ చోరీ ఎపి సిఎం చంద్రబాబు నాయుడు అనే హ్యాష్ ట్యాగ్ తో ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ..18 నెలల కాలంలో గజం స్థలం కూడా సేకరించలేదని, ఒక్కరికి సెంటు స్థలం కూడా ఇవ్వలేదని విమర్శించారు. ఒక్క పైసా ఖర్చు చేయలేదని, ఒక్క ఇల్లు మంజూరు చేయలేదని మండిపడ్డారు. వైసిపి హయాంలోనే నిర్మాణంలో ఉన్న ఇళ్లను.. తామే కట్టేశామంటూ సిగ్గు లేకుండా చెప్తున్నారని, చంద్రబాబు.. చేస్తున్న క్రెడిట్ చోరీ స్కీం హేయంగా ఉందని జగన్ ధ్వజమెత్తారు. ఇతరుల కష్టాన్ని గొప్పతనంగా చెప్పుకునేవాడు నాయకుడు కాదని, నాటకాల రాయుడు అంటారు అని ఎద్దేవా చేశారు. 3.92 లక్షల ఇళ్లలో ఒక్క ఇంటి పట్టా చంద్రబాబు ఇవ్వలేదని, 3.92 లక్షల ఇళ్లలో 1,40,010 ఇళ్లు వైఎస్ హయాంలోనే పూర్తయ్యాయని తెలియజేశారు. 87,380 ఇళ్లు శ్లాబ్ లెవల్ వరకూ వైఎస్ఆర్ సిపి కట్టించినవేనని, 66,845 ఇళ్లు వైఎస్ఆర్ సిపి హయాంలో ఉన్నవేనని పేర్కొన్నారు. అక్టోబర్ 12,2023న ఒకేసారి 7,43,396 ఇళ్లలో గృహప్రవేశాలతో చరిత్ర సృష్టించామని కొనియాడారు. ఇన్ని వాస్తవాలు కళ్లముందే ఉన్నా.. అసలు వైఎస్ఆర్ పి ప్రభుత్వం ఏమి చేయనట్లు చంద్రబాబే అన్నీ చేసినట్టుగా పచ్చి అబద్ధాలను ప్రచారం చేస్తున్నారని జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Dr. Vakiti |వైభవంగా బ్రహ్మోత్సవాలు..
Dr. Vakiti | వైభవంగా బ్రహ్మోత్సవాలు.. Dr. Vakiti మక్తల్, ఆంధ్రప్రభ నారాయణ
Hyderabad : రేపు మద్యం దుకాణాలు బంద్
జూబ్లీహిల్స్ ఉపఎన్నికల ఫలితాలు రేపు విడుదల కానున్నాయి. మద్యం దుకాణాలను బంద్ చేయాలని ఆదేశించారు
heart attack |కేంద్ర కార్యాలయంలో నంద్యాల జీవిత ఖైదీ మృతి
heart attack | నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ : నంద్యాల జిల్లా కోయిలకుంట్ల
Pawan Kalyan : జగన్ కుడిభుజాన్ని టార్గెట్ చేసిన పవన్
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ వైసీపీ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని లక్ష్యంగా చేసుకుని గుట్టు బయటపెట్టారు.
Chandrababu |పెట్టుబడులకు ఏపీ సిద్ధం
Chandrababu | పెట్టుబడులకు ఏపీ సిద్ధం Chandrababu | విశాఖపట్నం, ఆంధ్రప్రభ :
Narayanpet Collector |రోగులకు మెరుగైన వైద్యం అందించాలి
ఆసుపత్రిలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి కృషినారాయణపేట కలెక్టర్ సిక్తా పట్నాయక్ Narayanpet Collector
ఖైదీల ముందస్తు విడుదలపై 5 రాష్ట్రాలకు సుప్రీం డెడ్లైన్
ఖైదీల ముందస్తు విడుదల (రెమిషన్) విధానాలను పూర్తిగా అమలు చేయడంలో విఫలమైన ఐదు రాష్ట్రాలకు సుప్రీంకోర్టు చివరి అవకాశం ఇచ్చింది. అస్సాం, హిమాచల్ ప్రదేశ్, మేఘాలయ, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలు రెండు నెలల్లోగా ఈ విధానాలను సంపూర్ణంగా అమలు చేయాలని గురువారం గడువు విధించింది.జస్టిస్ ఎం.ఎం. సుందరేశ్, జస్టిస్ సతీశ్ చంద్ర శర్మలతో కూడిన ధర్మాసనం.. బెయిల్, రెమిషన్ విధానాలకు సంబంధించిన సమస్యలపై సుమోటోగా విచారణ చేపట్టిన ఇన్ రీ పాలసీ స్ట్రాటజీ ఫర్ గ్రాంట్ […] The post ఖైదీల ముందస్తు విడుదలపై 5 రాష్ట్రాలకు సుప్రీం డెడ్లైన్ appeared first on Visalaandhra .
బస్సు ప్రమాదాలు తగ్గించడానికి డ్రైవర్ మానిటరింగ్ సిస్టం అమలు : పొన్నం
హైదరాబాద్: ఆర్టిసి రెవెన్యూ పెంచుకోవడానికి అవకాశాలు అన్వేషించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. కాలనీలకు బస్సు రూట్ లు పెంచేలా అధ్యయనం చేయాలని అన్నారు. ఆర్టిసి ఉన్నతాధికారులతో పొన్నం సమీక్షా సమావేశం జరిపారు. కారుణ్య నియామకాల కింద ఎంపికైన కండక్టర్ల ప్రొవిజన్ పిరియడ్ రెండేళ్లకు తగ్గించాలని, నష్టాల్లో ఉన్న డిపోలు లాభాల్లోకి వచ్చేలా ప్రత్యేక కార్యాచరణ జరుగుతుందని తెలియజేశారు. ఆరాంఘర్ బస్సు టెర్మినల్ కోసం పోలీసు శాఖ భూములపై చర్చలు జరపాలని, హైదరాబాద్ కొత్త బస్సు డిపోలకు స్థల పరిశీలన చేసి.. కలెక్టర్లతో నివేదిక ఇవ్వాలని అధికారులకు పొన్నం ఆదేశించారు. బస్సు ప్రమాదాలు తగ్గించడానికి డ్రైవర్ మానిటరింగ్ సిస్టం అమలు చేస్తామని, త్వరలో ఆర్టిసి డ్రైవర్లు, కండక్టర్లతో జూమ్ మీటింగ్ నిర్వహిస్తామని పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచనలకు అనుగుణంగా ఫోర్త్ సిటీ లో బస్ టెర్మినల్ ఏర్పాటు చేయడంతో పాటు బస్సు సౌకర్యాల పై అధ్యయనం చేయాలని ఆదేశాలు జారీ చేశారు.
ఏపీలోని అక్రమ నిర్మాణాల క్రమబద్ధీకరణకు మరో అవకాశం ..
BPS 2025 పూర్తి వివరాలు!1985 నుంచి 2025 ఆగస్టు 31 వరకు కటాఫ్120 రోజుల్లోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి ఆంధ్రప్రదేశ్లో అనుమతులు లేకుండా, నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన భవనాల క్రమబద్ధీకరణకు రాష్ట్ర ప్రభుత్వం మరో అవకాశం కల్పించింది. ఈ మేరకు భవనాల నియంత్రణ, శిక్షా విధాన నియమాలు – 2025 (బిల్డింగ్ పెనలైజేషన్ స్కీమ్ – BPS 2025) పథకాన్ని ప్రకటించింది. దీనికి సంబంధించి పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎస్. సురేశ్ కుమార్ జీవో […] The post ఏపీలోని అక్రమ నిర్మాణాల క్రమబద్ధీకరణకు మరో అవకాశం .. appeared first on Visalaandhra .
Nagarkurnool |కలెక్టర్ ఆగ్రహం..
Nagarkurnool | కలెక్టర్ ఆగ్రహం.. Nagarkurnool | నాగర్ కర్నూల్, ఆంధ్ర ప్రభ
AP |పక్వానికి రాని పంటను కోయొద్దు..
AP | పక్వానికి రాని పంటను కోయొద్దు.. AP| గూడూరు, ఆంధ్రప్రభ :
Vande Bharat |జనవరి 12 నుంచి గుడివాడకు వందే భారత్
Vande Bharat | గుడివాడ, ఆంధ్రప్రభ : రైల్వే శాఖ చెన్నై-విజయవాడ వందే
ఆ మాజీ మంత్రి భూమి అక్రమణలపై పవన్ వీడియో విడుదల
అమరావతి: మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అటవీ భూముల అక్రమణలపై ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ వీడియో విడుదల చేశారు. భూముల అక్రమణపై జనసేనే పార్టీ యూ ట్యూబ్ లో వీడియోను ఉప ముఖ్యమంత్రి పవన్ అప్ లోడ్ చేశారు. ఇటీవల కుంకీ ఏనుగుల సందర్శన సమయంలో ఏరియల్ సర్వే నిర్వహించి పవన్ వీడియో తీసి విడుదల చేశారు. మంగళంపేట అటవీ భూముల్లో 76.74 ఎకరాలలో అక్రమణకు గురైందని, విజిలెన్స్ నివేదిక ప్రకారం చర్యలు తీసుకోవాలని అధికారులకు పవన్ ఆదేశించారు. రెవెన్యూ రికార్డులు కూడా తారుమారు చేశారని పవన్ ఆరోపణలు చేశారు. అటవీ భూములు ఆక్రమించిన వారి వివరాలు అటవీ శాఖ వైబ్సైట్లో వెల్లడించాలని అధికారులకు డిప్యూటీ సిఎం ఆదేశించారు. అటవీ భూములతో ఆస్తులను కబ్జా చేస్తే కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. వన్య ప్రాణి రక్షిత అటవీ భూముల్లోను, అటవీ ప్రాంతాల్లోనూ అటవీ ఆస్తులు కబ్జా చేసి భారీ భవంతులు, ఎస్టేట్స్ నిర్మించినవాళ్లు ఎంతటి వారినైనా ఉపేక్షించకుండా చట్ట ప్రకారం ముందుకు వెళ్ళాలని పవన్ ఆదేశించారు. అటవీ భూములను రక్షించుకొని, రాబోయే తరాలకు అందజేసేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పని చేయాలని సూచించారు. ఎవరికీ భయపడాల్సిన పని లేదని, మనో ధైర్యంతో ముందుకు వెళ్దామని అటవీ అధికారులకు భరోసా ఇచ్చారు. మంగళంపేట అటవీ భూముల వ్యవహారం చూస్తే చట్టం కఠినంగా ఉన్నా అమలు ఆ విధంగా లేకపోవడం మూలంగానే ఆక్రమణలు సాగాయని, మంగళంపేట సర్వే నంబరు 295, 296ల్లో ఉన్న అసలు భూమి విస్తీర్ణం ఎంత..? అది కాలానుగుణంగా ఎలా పెరిగింది అనేది కీలకమైన అంశంపై సర్వే నంబర్లను సబ్ డివిజన్ చేసి, అటవీ భూములను ఓ ప్రణాళిక ప్రకారం కలిపేసుకున్నట్లు నివేదికలు చెబుతున్నాయన్నారు. రిజిస్ట్రేషన్ చేసే సమయంలో ఓ రకమైన భూలెక్కలు, అండంగల్ లో మరో రకం భూ లెక్కలు కనిపిస్తున్నాయని, వెబ్ ల్యాండ్ నమోదులోనూ మతలబు ఉన్నట్టు కనిపిస్తోందని ఇదంతా ఎలా జరిగింది..? ఎవరి ప్రమేయం ఉంది అనే అంశాలపై దృష్టి పెట్టాలని పవన్ సూచించారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో పాటు ఆయన కుమారుడు మిథున్ రెడ్డిలు 2024లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఈ అటవీ భూముల గురించి వారి అఫిడవిట్ లో తప్పుడు సమాచారం అందించారనే అంశం తన దృష్టికి వచ్చిందని పవన్ తెలిపారు. ఈ అంశాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలని, న్యాయ నిపుణుల సలహా ప్రకారం ముందుకు వెళ్ళాలని, అలాగే భూమి రిజిస్ట్రేషన్ రికార్డుల ప్రకారం 45.80 ఎకరాలు వాళ్ళ అధీనంలో ఉంటే, వెబ్ ల్యాండ్ లోకి వచ్చేసరికి ఆ భూమి 77.54 ఎకరాలుగా ఎందుకు చూపారని ప్రశ్నించారు. మాజీ అటవీ శాఖ మంత్రి కుటుంబానికి అడవి మధ్యలో ఉన్న భూమి వారసత్వంగా వచ్చిందని చెబుతున్నారని, అసలు అడవి మధ్యలో వారసత్వ భూమి ఎలా వచ్చిందని, ఈ భూమి ఎలా ఎప్పుడు చేతులు మారిందనేది తెలుసుకోవాలని దీనిలో ఎవరి పాత్ర ఎంత అనే దానిపై నివేదికలు తయారు చేయాని అధికారులకు పవన్ ఆదేశించారు.
రాజేంద్రనగర్లో వరుస దొంగతనాలు 30 తులాల బంగారం చోరీ #Crime #Rajendranagar #GoldTheft #investigation
Fake ACB |నకిలీ ఏసీబీ ట్రాప్లో సబ్ రిజిస్ట్రార్
Fake ACB | నకిలీ ఏసీబీ ట్రాప్లో సబ్ రిజిస్ట్రార్ Fake ACB
బంగాళాఖాతంలో నవంబర్ 17న కొత్త అల్పపీడనం17, 18 తేదీల్లో రాష్ట్రవ్యాప్తంగా వర్షాలుమత్స్యకారులు సముద్రంలోకి వెళ్లవద్దని హెచ్చరికఇప్పటికే ఏపీలో చలి తీవ్రతతో ప్రజలు ఇబ్బంది పడుతుండగా, వాతావరణ శాఖ మరో కీలక హెచ్చరిక జారీ చేసింది. బంగాళాఖాతంలో ఏర్పడనున్న అల్పపీడనం కారణంగా ఆంధ్రప్రదేశ్లో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని ప్రకటించింది. నవంబర్ 17, 18 తేదీల్లో రాష్ట్ర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.వాతావరణ శాఖ అధికారుల అంచనా ప్రకారం, నవంబర్ 17న ఆగ్నేయ బంగాళాఖాతంలో కొత్త […] The post ఏపీకి మరోసారి భారీ వర్ష సూచన appeared first on Visalaandhra .
Basara|బాసరలో కుంకుమార్చన, పూజలు…
Basara| బాసరలో కుంకుమార్చన, పూజలు… Basara బాసర, ఆంధ్ర ప్రభ : నిర్మల్
Telangana |నిజాయితీ చాటుకున్న యువతి
Telangana | నిజాయితీ చాటుకున్న యువతి Telangana భీమ్గల్ రూరల్, ఆంధ్రప్రభ :
ఏపీ విద్యార్థులకు అలర్ట్: స్కూళ్లలోనే ఆధార్ అప్డేట్.. ఈ నెల 17 నుంచి ప్రత్యేక క్యాంపులు
ఈ నెల 17 నుంచి 26 వరకు పాఠశాలల్లో ప్రత్యేక ఆధార్ క్యాంపులువిద్యార్థుల బయోమెట్రిక్, ఇతర వివరాలు అప్డేట్ చేసుకునే అవకాశం ఆధార్ అప్డేట్ లేకపోతే ప్రభుత్వ పథకాలకు ఇబ్బందులు తప్పవని హెచ్చరికఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు ఒక ముఖ్యమైన ప్రకటన జారీ చేసింది. విద్యార్థుల ఆధార్ వివరాలను సులభంగా అప్డేట్ చేసుకునేందుకు వీలుగా పాఠశాలల ప్రాంగణాల్లోనే ప్రత్యేక క్యాంపులు నిర్వహించాలని నిర్ణయించింది. ఈ నెల 17వ తేదీ నుంచి 26వ తేదీ వరకు […] The post ఏపీ విద్యార్థులకు అలర్ట్: స్కూళ్లలోనే ఆధార్ అప్డేట్.. ఈ నెల 17 నుంచి ప్రత్యేక క్యాంపులు appeared first on Visalaandhra .
Dating Rumors on Anirudh and Kavya Maran again
Few months back, top Tamil composer Anirudh Ravichander was linked with Kavya Maran, the heiress of Sun TV Network. There is no clarity about how these rumors sparked out and Anirudh was quick to respond that there is nothing much going on between them. Now the duo is back in the news and there are […] The post Dating Rumors on Anirudh and Kavya Maran again appeared first on Telugu360 .
అందరి ముం దే రష్మి క చేతిని ముద్దాడిన విజయ్..#rashmikamandanna #VijayDeverakonda #TheGirlfriend
రైతు వినూత్న ఆలోచన Idear | మంథని: మనసుంటే మార్గం ఉంటుందని ఓ
Chandrababu : నెపం ఎమ్మెల్యేలపై నెట్టేస్తే సరిపోతుందా?
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పుడు పదే పదే ఎమ్మెల్యేల పనితీరుపై అసహనం వ్యక్తం చేస్తున్నారు
నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి చదును చేసేందుకు యత్నం స్థానికుడి ఫిర్యాదు మేరకు స్థలాన్ని పరిశీలించి బోర్డులు ఏర్పాటుచేసిన టౌన్ ప్లానింగ్ అధికారి …
అమెరికన్ కార్మికులకు శిక్షణ ఇవ్వండి.. తరువాత తిరిగి వెళ్లిపోండి
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత నుండి హెచ్-1బీ వీసా అంశం తరచుగా చర్చకు వస్తోంది.తాజాగా ఈ వీసావిధానంపై అమెరికా ఆర్థికశాఖమంత్రి స్కాట్ బెసెంట్ కీలక వ్యాఖ్యలు చేశారు.ఆయన ప్రకారం,అమెరికన్లకు శిక్షణ ఇవ్వడం కోసం తాత్కాలికంగా హెచ్-1బీ ఉద్యోగాలను ఇస్తున్నామని తెలిపారు.అమెరికన్లకు నైపుణ్యం నేర్పండి,ఆపై విదేశీయులు తిరిగి తమ దేశాలకు వెళ్లిపోవచ్చు.చివరికి అన్ని ఉద్యోగాలను అమెరికన్లే చేపడతారుఁఅనే విధానమే ట్రంప్ ప్రభుత్వ కొత్త దృష్టికోణమని ఆయన పేర్కొన్నారు.ఁవిదేశీ కార్మికులపై దీర్ఘకాలంగా ఆధారపడకుండా,అధిక నైపుణ్యం ఉన్న […] The post అమెరికన్ కార్మికులకు శిక్షణ ఇవ్వండి.. తరువాత తిరిగి వెళ్లిపోండి appeared first on Visalaandhra .
Pawan Kalyan : పెద్దిరెడ్డి ఆక్రమణలపై పవన్ వీడియో రిలీజ్
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ మంగళంపల్లి అటవీ భూములకు సంబంధించిన వీడియో విడుదల చేశారు
ఢిల్లీ కార్ బాంబర్ టర్కీకి చెందిన హ్యాండ్లర్ ఉకాసాతో సంప్రదింపులు..
ఫరీదాబాద్ ఉగ్ర మాడ్యూల్కు సంబంధించిన విదేశీ సంబంధాలపై దర్యాప్తు అధికారులు దృష్టి సారించారు.ఈ దర్యాప్తు క్రమంలో తాజాగా ఒక కీలక అంశం బయటపడింది.టర్కీ లోని ఉకాసా అనే హ్యాండ్లర్తో ఈ మాడ్యూల్ నిరంతర సంబంధాలు కొనసాగించినట్లు నిఘా సంస్థలు గుర్తించాయి.ఈ విషయాన్ని మద్దతు చేసే వివరాలు ఇప్పటికే మీడియా కథనాల ద్వారా వెలువడ్డాయి.ఉకాసా అనే పదం అరబిక్లో స్పైడర్ (సాలీడు) అనే అర్థం కలిగి ఉంటుంది.ఫరీదాబాద్ మాడ్యూల్, జైషే మహ్మద్, అన్సర్ ఘజ్వత్ ఉల్ హింద్ వంటి […] The post ఢిల్లీ కార్ బాంబర్ టర్కీకి చెందిన హ్యాండ్లర్ ఉకాసాతో సంప్రదింపులు.. appeared first on Visalaandhra .
Andhra Prabha Editorial |ఉగ్రవాదంపై వ్యూహం మారాలి
Andhra Prabha Editorial | ఢిల్లీలోని ఎర్రకోటవద్ద సోమవారం జరిగిన పేలుళ్ల సంఘటన
‘నేనే రాజు... నేనే మంత్రి’ మద్యం మత్తులో యువకుడు #Bhadradri #AlcoholAbuse #PoliceAction
Kaantha Premieres Response is Unanimous
Kaantha is backed by Dulquer Salmaan and Rana Daggubati as producers. The film is an emotional hard-hitting drama that will release tomorrow in theatres in Tamil and Telugu languages. The film is written and directed by Selvamani Selvaraj and it is based on the life story of Thyagaraja Bhagavathar. The film’s trailer is quite impressive […] The post Kaantha Premieres Response is Unanimous appeared first on Telugu360 .
Bigg Boss 9 : బిగ్ బాస్ లో డామినేషన్ అంతా వారిదే
ఈసారి బిగ్ బాస్ సీజన్ లో అబ్బాయిల కంటే అమ్మాయిలే మంచి స్పీడ్ మీదున్నారు
John Wesley |మా పోరాటాలు తగ్గవు.. ఆగవు!
John Wesley | హైదరాబాద్, ఆంధ్రప్రభ : ప్రజలతో మమేకమై అన్నివర్గాల ప్రజలు
Collector |రైతులకు ఇబ్బందులు కలిగించొద్దు
Collector | గూడూరు, ఆంధ్రప్రభ : గూడూరు మండలలో రైతు సేవా కేంద్రాన్ని
MLA Palla |ప్రభుత్వంతో పోరాడతా..
MLA Palla | ప్రభుత్వంతో పోరాడతా.. MLA Palla | జనగామ, ఆంధ్రప్రభ
AP | సమస్యల పరిష్కారానికే.. కృష్ణా ప్రతినిధి, ఆంధ్రప్రభ : ప్రజా సమస్యల
అమరావతి: చిత్తూరు జిల్లా కుప్పం మండలంలో ఏనుగులు కలకలం రేపింది. కుర్మాని పల్లిలో రాగి పంటకు కాపలా ఉన్న కిష్టప్ప అనే రైతుపై ఏనుగులు దాడి చేయడంతో మృతి చెందాడు. స్థానికులు సమాచారం మేరకు అటవీశాఖ అధికారులు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. అటవీశాఖ అధికారులు ఏనుగులను అడవి ప్రాంతానికి తరలించే ప్రయత్నాలు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. తమ రాగి పంటలను ఏనుగులు బీభత్సంగా నాశనం చేస్తున్నాయని స్థానిక రైతులు వాపోతున్నారు. చేనుకు కాపాలాగా వెళ్తే ఏనుగులు రైతులను బలి తీసుకుంటున్నాయని వాపోతున్నారు. ఇప్పటికైనా ఏనుగుల భారీ నుంచి తమను కాపాడాలని రైతులు కోరుతున్నారు. అటవీ ప్రాంతాలలో ఏనుగుల కోసం ప్రత్యేకంగా జూ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. తమ పంట చేను నాశనం కావడంతో తమ ప్రాణాలు అర చేతిలో పెట్టుకొని బ్రతకాలిసి వస్తుందన్నారు.
నాగర్కర్నూలు: మటన్ ముక్క ఓ వ్యక్తి ప్రాణం తీసిన సంఘటన నాగర్ కర్నూలు జిల్లా లో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... బొందలపల్లి గ్రామంలో ఓ వ్యక్తి కొత్త ఇళ్లు నిర్మించుకున్నాడు. మేస్త్రీ కష్టపడి ఇళ్లు నిర్మాణం పూర్తి చేయడంతో అతడి, పనివాళ్లకు దావత్ ఇచ్చాడు. ఇంటిపక్కన ఉండే లక్ష్మయ్యను కూడా దావత్కు పిలిచాడు. లక్ష్మయ్య మద్యం తాగిన అనంతరం మటన్ ముక్క తింటుండగా గొంతుల్లో ఇరుక్కుపోయింది. ఊపిరాడకపోవడంతో అపస్మారక స్థితిలోకి పడిపోయాడు. వెంటనే అతడిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే అతడు మృతి చెందాడని తెలిపారు. దీంతో గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి. లక్ష్మయ్య కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.
ఎర్రకోట పేలుడు ఉగ్రచర్యే.. అధికారికంగా ప్రకటించిన కేంద్రం
దర్యాప్తులో వెలుగులోకి వచ్చిన జైషే మహ్మద్ ఉగ్రసంస్థ ప్రమేయంఅరెస్టయిన డాక్టర్ల ఫోన్లలో పాక్ హ్యాండ్లర్లతో టెలిగ్రామ్ చాట్స్ దేశ రాజధాని ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో జరిగిన కారు పేలుడు ఘటనను కేంద్ర ప్రభుత్వం ఉగ్రచర్యగా అధికారికంగా ప్రకటించింది. ఈ నెల 10వ తేదీన జరిగిన ఈ దుర్ఘటనలో 10 మంది ప్రాణాలు కోల్పోగా, 20 మందికి పైగా గాయపడిన విషయం తెలిసిందే. ఈ కేసు దర్యాప్తులో రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తోంది.బుధవారం ప్రధాని నరేంద్ర మోదీ […] The post ఎర్రకోట పేలుడు ఉగ్రచర్యే.. అధికారికంగా ప్రకటించిన కేంద్రం appeared first on Visalaandhra .
PACS |ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం
PACS | కోడూరు, ఆంధ్రప్రభ : కోడూరు పీఏసీఎస్ వద్ద ధాన్యం కొనుగోలు
Breaking | ఢిల్లీలో మరోసారి… ఢిల్లీ, ఆంధ్రప్రభ: ఇటీవల పేలుడు ఘటనలతో ఉలిక్కిపడిన
ఇన్సూరెన్స్ డబ్బుల కోసం కోళ్లను వదిలిన యజమాని#TeluguPost #telugu #post #news
“స్వర్గానికి”దారేది..? స్మశాన వాటికకు వెళ్లేదారులు కబ్జా
రంగారెడ్డి జిల్లా ప్రతినిధి (జనంసాక్షి) : రంగారెడ్డి జిల్లా ఫరూఖ్ నగర్ మండలం గంట్లవెల్లి గ్రామంలో వింత పరిస్థితి నెలకొంది. చెరువులో ఉన్న స్మశాన వాటికకు పాటు …
Seethakka |రూ.13 కోట్లతో ద్వీపం అభివృద్ధి పనులు
శంకుస్థాపన చేసిన మంత్రి సీతక్క Seethakka | ఆంధ్రప్రభ ప్రతినిధి, ములుగు :
Bihar : ప్రమాణ స్వీకారం తేదీని ప్రకటించిన తేజస్వి యాదవ్
ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ మాత్రం ఎగ్జిట్ పోల్స్ కు భిన్నంగా తన అభిప్రాయాన్ని వెల్లడించారు.
Seethakka : సీడీని ఆవిష్కరించిన మంత్రి సీతక్క
ఆంధ్రప్రభ ప్రతినిధి, ములుగు : రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి మహిళ శిశు
AP |వర్షంతో.. రైతుల కన్నీళ్లు.!
AP | వర్షంతో.. రైతుల కన్నీళ్లు.! పెడన, ఆంధ్రప్రభ : కృష్ణా జిల్లా
Nara Lokesh : నారా లోకేశ్ రివీల్ చేసిన విషయం ఏంటంటే?
ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్ ట్వీట్ ద్వారా రాష్ట్ర ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పారు
Vakiti Srihari కృషి చేస్తా.. ఊట్కూర్, ఆంధ్రప్రభ – క్రీడాభివృద్ధికి తెలంగాణ (Telangana)
తండ్రి పాఠాలు–తనయుడి పతకాలు #Sports #Shooting #SamratRana #IndiaGold #CairoWorldCup #viralvideo
శివరాంపల్లి బీసీ హాస్టల్ ఖాళీ చర్యకు వ్యతిరేకంగా నిరసన
రాజేంద్రనగర్,నవంబర్13(జనంసాక్షి)రంగారెడ్డి జిల్లా శివరాంపల్లిలోని ప్రభుత్వ బీసి బాలుర వసతి గృహాన్ని విద్యా సంవత్సరమధ్యలో ముందస్తు సమాచారం లేకుండా ఖాళీ చేయించే ప్రయత్నాన్ని స్థానిక బీజేపీ నాయకులు అడ్డుకున్నారు. …
Bandi | సంజయ్ సీరియస్.. ఉమ్మడి కరీంనగర్ బ్యూరో, ఆంధ్ర ప్రభ –
పెళ్లికొడుకుపై కత్తితో దాడి.. నిందితుడ్ని వెంటాడిన డ్రోన్ కెమెరా
మహారాష్ట్రలో దారుణం చోటు చేసుకుంది. పెళ్లి మంటంపలో వధువుపై కత్తితో దాడికి దిగారు

29 C