SENSEX
NIFTY
GOLD
USD/INR

Weather

28    C
... ...View News by News Source

Perni Nani : చంద్రబాబు ఉంటే అతివృష్టి..లేకుంటే అనావృష్టి

చంద్రబాబు అధికారంలోకి వస్తే అతివృష్టి లేదా అనావృష్టి అని మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు.

తెలుగు పోస్ట్ 22 Nov 2025 5:29 pm

ACCIDENT|రోడ్డు ప్రమాదం ఇద్దరి మృతి..

ACCIDENT| గంగాధర నెల్లూరు, ఆంధ్రప్రభ : గంగాధర నెల్లూరు మండలంలో శనివారం విషాదం

ప్రభ న్యూస్ 22 Nov 2025 5:28 pm

Makthal |నాణ్యమైన భోజనం అందించాలి…

Makthal | నాణ్యమైన భోజనం అందించాలి… మక్తల్ మైనార్టీ బాలికల పాఠశాలను సందర్శించిన

ప్రభ న్యూస్ 22 Nov 2025 5:28 pm

SPORTS |క్రీడా పోటీల్లో విద్యార్థునుల ప్రతిభ

ఎంపికైన విద్యార్థులను అభినందించిన హెచ్ఎం ఉపాధ్యాయులురాష్ట్రస్థాయి క్రీడలకు కోహినూర్ (కే) విద్యార్థినీల ఎంపిక

ప్రభ న్యూస్ 22 Nov 2025 5:19 pm

Telangana : చుక్కలు చూపిస్తున్న ఇమ్మడి రవి

పోలీసులవిచారణలో ఐ బొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవి పోలీసుల విచారణకు సహకరించడం లేదు

తెలుగు పోస్ట్ 22 Nov 2025 5:18 pm

ARREST|ఏటీఎం దోపిడీ కేసులో ఐదుగురు అరెస్ట్

ARREST| చిత్తూరు, ఆంధ్రప్రభ బ్యూరో: బెంగళూరు పోలీసులు ఇటీవల చోటుచేసుకున్న ఏటీఎం క్యాష్

ప్రభ న్యూస్ 22 Nov 2025 5:18 pm

Bikkanoor |న్యాయవాదుల సంక్షేమం కోసం ప్రత్యేక చట్టం….

Bikkanoor | న్యాయవాదుల సంక్షేమం కోసం ప్రత్యేక చట్టం…. Bikkanoor | బిక్కనూర్,

ప్రభ న్యూస్ 22 Nov 2025 5:16 pm

SABARI |అయ్యప్ప స్వామి నామస్మరణం

SABARI | అయ్యప్ప స్వామి నామస్మరణం పేటలో మారు మ్రోగిన అయ్యప్ప స్వామి

ప్రభ న్యూస్ 22 Nov 2025 5:12 pm

ఎస్ఎఫ్ఐ 25వ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయండి..

విశాలాంధ్ర ధర్మవరం: ఎస్ఎఫ్ఐ 25వ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి నామాల నాగార్జున తెలిపారు.. ఈ సందర్భంగా భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) రాష్ట్ర మహాసభల గోడపత్రికలను పట్టణ టూటౌన్ సీఐ రెడ్డప్ప ఆవిష్కరించారు. అనంతరం ధర్మవరం టూ టౌన్ సిఐ రెడ్డప్ప మాట్లాడుతూ భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ రాష్ట్ర 25వ మహాసభలు తిరుపతి నగరంలో డిసెంబర్ 12, 13 ,14 తేదీలలో జరుగునున్నాయి అని తెలిపారు. దేశవ్యాప్తంగా విద్యార్థుల కోసం […] The post ఎస్ఎఫ్ఐ 25వ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయండి.. appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 22 Nov 2025 5:12 pm

గ్రామసభలు విజయవంతం చేయండి..

ఎంపీడీవో సాయి మనోహర్విశాలాంధ్ర ధర్మవరం;; పంచాయతీరాజ్ కమిషనర్ , గ్రామీణ అభివృద్ధి శాఖ వారి ఆదేశాల ప్రకారం ఈనెల 22వ తేదీ శనివారం ధర్మవరం మండలం నందు అన్ని గ్రామ పంచాయతీలలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం గ్రామసభల షెడ్యూల్ ప్రకారం గ్రామ సభలు నిర్వహించడం జరుగుతుంది అని ఈ సభలను విజయవంతం చేయాలని ఎంపీడీవో సాయి మనోహర్ తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ కొత్త జాబ్ కార్డులు మంజూరుకు కొరకు దరఖాస్తుల […] The post గ్రామసభలు విజయవంతం చేయండి.. appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 22 Nov 2025 5:09 pm

Telangana : భారీ సంఖ్యలో మావోయిస్టుల లొంగుబాటు

మావోయిస్టులు పోలీసులకు లొంగిపోతున్నారు

తెలుగు పోస్ట్ 22 Nov 2025 5:08 pm

Tadwai |ప్రకృతి రమణీయత ఉట్టిపడాలి

Tadwai | ప్రకృతి రమణీయత ఉట్టిపడాలి ఎంఈఓ శ్రీనివాస్ Tadwai | తాడ్వాయి,

ప్రభ న్యూస్ 22 Nov 2025 5:06 pm

GOVERNMENT|మహిళ అభ్యున్నతికి ప్రభుత్వం పెద్దపీట

GOVERNMENT| కడెం, ఆంధ్రప్రభ: తెలంగాణ రాష్ట్రంలోని మహిళల అభ్యున్నతికి రాష్ట్రంలో అధికారంలో ఉన్న

ప్రభ న్యూస్ 22 Nov 2025 5:05 pm

గర్భిణీలకు కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు ఎంతో అవసరం..

మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ప్రియ విశాలాంధ్ర ధర్మవరం;; గర్భిణీ స్త్రీలకు కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు ఎంతో అవసరమని, అప్పుడే సుఖవంతమైన ప్రసవం కలుగుతుందని మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ప్రియ, మానవతా స్వచ్ఛంద సంస్థ అధ్యక్షులు జగ్గా వేణుగోపాల్, ఉపాధ్యక్షులు మంజునాథ్ తెలిపారు. ఈ సందర్భంగా దుర్గా నగర్ లోని అర్బన్ హెల్త్ సెంటర్లో 45 మంది గర్భిణీ స్త్రీలకు పళ్ళు పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. అనంతరం వారు మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి దాతగా చింతా రామన్న […] The post గర్భిణీలకు కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు ఎంతో అవసరం.. appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 22 Nov 2025 4:59 pm

ఖాతాదారులకు మెరుగైన సేవలు అందిస్తాం..

కరూర్ వైశ్యా బ్యాంక్ మేనేజర్ సతీష్ కుమార్ విశాలాంధ్ర ధర్మవరం; ఖాతాదారులకు మెరుగైన సేవలు అందిస్తామని కరూర్ వైశ్యా బ్యాంక్ మేనేజర్ సతీష్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్థానిక నేసే పేటలోని కరూర్ వైశ్యా బ్యాంక్ బ్రాంచ్ ధర్మవరం పట్టణంలో స్థాపించి 50 సంవత్సరాల పూర్తి అయిన సందర్భంగా ఖాతాదారులతో సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగిందన్నారు. నిర్వహించారు. దేశవ్యాప్తంగా కరూర్ వైశ్యా బ్యాంక్ బ్యాంకింగ్ రంగంలో109 సంవత్సరాలుగా ఖాతాదారులకు మెరుగైన సేవలు అందిస్తోందని, […] The post ఖాతాదారులకు మెరుగైన సేవలు అందిస్తాం.. appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 22 Nov 2025 4:56 pm

Bejjanki |ఆటో బోల్తా పడి..

Bejjanki | ఆటో బోల్తా పడి.. ఇద్దరికీ గాయాలు Bejjanki | బెజ్జంకి,

ప్రభ న్యూస్ 22 Nov 2025 4:54 pm

117వ ఉచిత వైద్య చికిత్స శిబిరమును ప్రజలు సద్వినియోగం చేసుకోండి..

శ్రీ చౌడేశ్వరి దేవి ఆలయ అభివృద్ధి సంఘంవిశాలాంధ్ర ధర్మవరం:: పట్టణంలోని తొగట వీధిలో గల శ్రీ శాంత కళా చౌడేశ్వరి దేవి ఆలయం ఆధ్వర్యంలో ఈనెల 23వ తేదీ ఆదివారం ఉదయం పదిగంటల నుండి మధ్యాహ్నం రెండు గంటల వరకు 117 వ ఉచిత వైద్య చికిత్స శిబిరమును పేద ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని శ్రీ చౌడేశ్వరి దేవి ఆలయ అభివృద్ధి సంఘం వారు తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ శిబిరంలో పాల్గొన్న రోగులకు ఉచిత వైద్య […] The post 117వ ఉచిత వైద్య చికిత్స శిబిరమును ప్రజలు సద్వినియోగం చేసుకోండి.. appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 22 Nov 2025 4:51 pm

నేత్రాలయ ఐ క్లినిక్ లో ఉచిత కంటి వైద్య పరీక్షలు

నిర్వాహకులు శ్రీకాంత్ రెడ్డివిశాలాంధ్ర- ధర్మవరం; పట్టణంలోని సుదర్శన కాంప్లెక్స్ పక్కన వివి కాంప్లెక్స్ (మునిసిపల్ కాంప్లెక్స్ ఎన్టీఆర్ సర్కిల్ వద్ద గల నేత్రాలయ ఐ క్లినిక్ అండ్ ఆప్టికల్స్ లో ఈనెల 23వ తేదీ ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం రెండు గంటల వరకు ఉచిత కంటి వైద్య పరీక్షలను నిర్వహించడం జరుగుతుందని నిర్వాహకులు శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ కంటి శుక్లములకు ఆధునిక పరీక్షలు, కార్నియా పరీక్ష, డయాబెటిక్ రెటీనో పతి […] The post నేత్రాలయ ఐ క్లినిక్ లో ఉచిత కంటి వైద్య పరీక్షలు appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 22 Nov 2025 4:34 pm

హమాలీల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలి..

జిల్లా గౌరవ అధ్యక్షులు ఓబులువిశాలాంధ్ర ధర్మవరం : హమాలీల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు ఓబులు, సీనియర్ నాయకులు ఎస్హెచ్ భాష, జిల్లా ఉపాధ్యక్షులు అయూబ్ కాన్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారు స్థానిక మార్కెట్ యార్డ్లో సివిల్ సప్లైస్ వర్కర్స్ యూనియన్ సమావేశంనిర్వహించారు. ఈ సందర్భంగా యూనియన్ జిల్లా గౌరవాధ్యక్షులు జి.ఓబులు కార్మికులనుద్దేశించి మాట్లాడుతూ జిల్లా సివిల్ సప్లైస్ హమాలీ కార్మికులకు బకాయి వేతనాలు వెంటనే చెల్లించాలని,హమాలీలు కొందరికి పేర్లు నమోదు […] The post హమాలీల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలి.. appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 22 Nov 2025 4:29 pm

ORPHANAGE |దైవంతో సమానం తల్లిదండ్రులే

ORPHANAGE | దైవంతో సమానం తల్లిదండ్రులే ORPHANAGE |తాడ్వాయి, ఆంధ్ర ప్రభ :

ప్రభ న్యూస్ 22 Nov 2025 4:27 pm

Telangana |అధికారుల పర్యవేక్షణ ఉండాలి

Telangana | అధికారుల పర్యవేక్షణ ఉండాలి లంబాడీ జేఏసీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా

ప్రభ న్యూస్ 22 Nov 2025 4:25 pm

2025 నవంబరు 21వ తేదీ భారత దేశ కార్మికోద్యమ చరిత్రలో ఒక దుర్దినం

నాలుగు లేబర్ కోడ్ లు నిరసిస్తూ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ధర్నా ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు కోనాల భీమారావు తణుకు : దేశంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం కార్మికులు పోరాడి సాధించుకున్న 29 కార్మిక చట్టాలు రద్దుచేసి కార్మికులకు తీవ్ర హాని తలపెడుతూ కార్పోరేట్ లు,బడా పెట్టుబడిదారులకు అనుకూలంగా అమలు లోకి తెచ్చిన నాలుగు లేబర్ కోడ్ లు కార్మికుల అభివృద్ధి,సంక్షేమానికే నని నమ్మబలకడాన్ని మించిన మోసం మరొకటి లేదని ఏఐటీయూసీ పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షుడు కోనాల […] The post 2025 నవంబరు 21వ తేదీ భారత దేశ కార్మికోద్యమ చరిత్రలో ఒక దుర్దినం appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 22 Nov 2025 4:23 pm

HOSPITAL |స్థల పరిశీలనలో అధికారుల నిర్లక్ష్యం

HOSPITAL | స్థల పరిశీలనలో అధికారుల నిర్లక్ష్యం ఎంపీ వంశీకృష్ణ ఆగ్రహం –

ప్రభ న్యూస్ 22 Nov 2025 4:15 pm

డిజిపి ఎదుట లొంగిపోయిన 37 మంది మావోయిస్టులు

హైదరాబాద్: తెలంగాణ పోలీసుల ఎదుట అజ్ఞాతంలో ఉన్న 37 మంది మావోయిస్టులు లొంగిపోయారు. డిజిపి శివధర్ రెడ్డి లొంగిపోయిన మావోలను మీడియా ఎదుట ప్రవేశపెట్టారు. లొంగిపోయిన వారిలో ముగ్గురు రాష్ట్ర కమిటీ సభ్యులు, ముగ్గురు డివిజినల్ కమిటీ సభ్యులు, 9 మంది ఏరియా కమిటీ సభ్యులు ఉన్నట్లు డిజిపి తెలిపారు. రాష్ట్ర కమిటీ సభ్యులు కొయ్యడ సాంబయ్య అలియాస్ ఆజాద్, అప్పాస్ నారాయణ అలియాస్ రమేశ్, సోమ్‌దా అలియాస్ ఎర్ర లొంగిపోయిన వారిలో ఉన్నట్లు పేర్కొన్నారు. మిగితా మావోయిస్టులు అందరూ ఛత్తీస్‌గఢ్‌కు చెందిన వారని తెలిపారు. ఖమ్మం డివిజినల్‌ కమిటీకి చెందిన వారు 9 ఉన్నారని, దక్షిణ బస్తర్‌ కమిటీకి చెందిన వారు 22 మంది ఉన్నారని అన్నారు. లొంగిపోయిన ఆజాద్‌పై, అప్సాస్ నారాయణపై తలో రూ.20 లక్షల రికార్డు ఉందని.. అది వాళ్లకే అందజేస్తామని స్పష్టం చేశారు. లొంగిపోయిన అందరిపై కలిపి రూ.1.41 కోట్ల రివార్డు ఉందని తెలిపారు. 

మన తెలంగాణ 22 Nov 2025 4:11 pm

సుందరం మందిరంలో బాలవికాస్ దినోత్సవ వేడుకలు

విశాలాంధ్ర-రాజాం(.విజయనగరం జిల్లా) : రాజాం సుందరం మందిరంలో శుక్రవారం సాయంత్రం బాలవికాస్ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బాలవికాస్ చిన్నారులు వివిధ ఉపన్యాసాలు, విలువలతో కూడిన సందేశాత్మక కార్యక్రమాలు ప్రదర్శించారు. ప్రత్యేక ఆకర్షణగా చిన్నారులు ప్రదర్శించిన “సర్వధర్మ ప్రియదేవ” నాటిక ప్రేక్షకులను అలరించింది.పిల్లల ప్రతిభను అభినందించిన నిర్వాహకులు, కళారంగంలో, నీతి-మూల్యాలపై అవగాహన కల్పించేలా బాలవికాస్ అందిస్తున్న శిక్షణను ప్రశంసించారు. కార్యక్రమం ముగింపులో చిన్నారులకు బహుమతులు అందజేశారు.ఈ కార్యక్రమంలో వ్యాపారవేత్త కొత్తా శ్రీనివాసరావు, కొల్లా కృష్ణారావు, శీమకుర్తి […] The post సుందరం మందిరంలో బాలవికాస్ దినోత్సవ వేడుకలు appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 22 Nov 2025 4:11 pm

RIGISTRATION |రిజిస్ట్రేషన్ ప్రక్రియ స‌జావుగా సాగాలి

సబ్ రిజిస్టర్ కార్యాలయాన్ని సందర్శించిన జిల్లా రిజిస్టార్ ప్రవీణ్ కుమార్ RIGISTRATION |కరీమాబాద్,

ప్రభ న్యూస్ 22 Nov 2025 4:08 pm

ప్రమాదంలో మృతి చెందిన వివో ఏ జగదాంబ దుర్మరణం

:సెర్ప్ సంస్థ నుంచి ఆర్థిక సాయం విశాలాంధ్ర-రాజాం (విజయనగరం జిల్లా) : రాజాం మండల మహిళా సమాఖ్య పరిధిలో వసతి స్థాయిలో సేవలందిస్తున్న విలేజ్ ఆర్గనైజింగ్ అసిస్టెంట్ కొయ్యాన జగదాంబ నిన్న జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు. విధి నిర్వహణలో నిబద్ధత, గ్రామ మహిళా సంఘాల అభివృద్ధికి అందించిన సేవలతో మంచి పేరును సంపాదించిన జగదాంబ అనూహ్యంగా మరణించడం స్థానిక సమాఖ్య, గ్రామస్తుల్లో తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.దుర్ఘటన విషయం తెలుసుకున్న మండల మహిళా సమాఖ్య ప్రకాశం […] The post ప్రమాదంలో మృతి చెందిన వివో ఏ జగదాంబ దుర్మరణం appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 22 Nov 2025 4:00 pm

Seethakka |మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యం..

Seethakka | మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యం.. Seethakka | ఆంధ్రప్రభ ప్రతినిధి,

ప్రభ న్యూస్ 22 Nov 2025 3:59 pm

INDIAN |జాతీయ గీతానికి 150 ఏళ్లు

INDIAN | జాతీయ గీతానికి 150 ఏళ్లు వందేమాతరం గీతాన్ని ఆలపిస్తున్న బిజెపి

ప్రభ న్యూస్ 22 Nov 2025 3:59 pm

POSTER|శాంతియుత ధర్నాను విజయవంతం చేయాలి..

POSTER| ప్రతినిధి యాదాద్రి, ఆంధ్రప్రభ: ఈనెల 24న బీజేపీ, కాంగ్రెస్ పార్టీ కార్యాలయాల

ప్రభ న్యూస్ 22 Nov 2025 3:59 pm

Andhra Prabha Smart Edition |మెనోపాజ్/ లైన్​ క్లియర్​/మావోల లొంగుబాటు

ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్ ఎడిష‌న్ 22-11-2025, 4.00PM మగాళ్లలోనూ మెనోపాజ్​.. కష్టమేనట పంచాయతీకి జీవో..

ప్రభ న్యూస్ 22 Nov 2025 3:55 pm

వైద్యుల నిర్లక్ష్యంపై సీఎం సీరియస్.. కఠిన చర్యలకు ఆదేశం

కాకినాడలో ఇంజెక్షన్ వికటించి 8 నెలల గర్భిణి మృతిరాజమండ్రిలో రోగికి గడువు ముగిసిన మందుల పంపిణీప్రభుత్వాసుపత్రుల్లో వైద్య సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా చోటుచేసుకున్న రెండు వేర్వేరు సంఘటనలపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాకినాడ, రాజమండ్రి ఆసుపత్రుల్లో జరిగిన ఈ ఘటనలపై ఆయన స్పందిస్తూ.. బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను ఆదేశించారు.వివరాల్లోకి వెళితే, కాకినాడ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి (జీజీహెచ్)లో తాళ్లరేవు మండలం గడిమొగ గ్రామానికి చెందిన 8 నెలల గర్భిణి […] The post వైద్యుల నిర్లక్ష్యంపై సీఎం సీరియస్.. కఠిన చర్యలకు ఆదేశం appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 22 Nov 2025 3:45 pm

Narsampet |ఆర్టీసీలో ఆదర్శ ఉద్యోగులు

Narsampet | ఆర్టీసీలో ఆదర్శ ఉద్యోగులు అభినందించిన డీఎం ప్రసూన లక్ష్మీ Narsampet

ప్రభ న్యూస్ 22 Nov 2025 3:29 pm

CONSULTION|బాధిత కుటుంబాలకు పరామర్శ

CONSULTION| కమ్మర్ పల్లి, ఆంధ్రప్రభ: కమ్మర్ పల్లి మండల కేంద్రంలో పలు బాధిత

ప్రభ న్యూస్ 22 Nov 2025 3:23 pm

MAHANANDI |మహానంది దేవాలయంలో ఉద్యోగి చేతివాటం?

MAHANANDI | నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ : నంద్యాల జిల్లాకు 14 కిలోమీటర్లు

ప్రభ న్యూస్ 22 Nov 2025 3:21 pm

Sangareddy |శారీరక దృఢత్వం కీల‌కం

Sangareddy | శారీరక దృఢత్వం కీల‌కం క్రమశిక్షణతో విధులు నిర్వహించి మంచి పేరు

ప్రభ న్యూస్ 22 Nov 2025 3:13 pm

banana plantation |జిల్లా అరటి రైతులను ఆదుకోవాలి

ఏపీ కౌలు రైతు సంఘం banana plantation | అనంతపురం జిల్లా (రాప్తాడు),

ప్రభ న్యూస్ 22 Nov 2025 3:08 pm

ఢిల్లీలో మరో షాక్‌.. భారీగా ఆయుధాలు స్వాధీనం

దిల్లీ బ్లాస్ట్ ఘటనతో దేశమంతా ఒక్కసారిగా ఉలిక్కిపాటుకు గురైంది. ఈ దాడుల వెనుక డాక్టర్ల బృందం పెద్ద ఎత్తున ఉగ్రకుట్రలు పన్నినట్లు ఇప్పటికే బయటపడింది.వారి నివాసాలపై జరిగిన దాడుల్లో భారీగా అమ్మోనియం నైట్రేట్‌తో పాటు అధునాతన ఆయుధాలు స్వాధీనం అయ్యాయి.దర్యాప్తు ఈ దిశగా కొనసాగుతుండగానే, మరో అంతర్జాతీయ ఆయుధాల రవాణా రాకెట్ వెలుగులోకి వచ్చింది. ఢిల్లీలోని క్రైమ్ బ్రాంచ్ పోలీసులు చేపట్టిన ఆపరేషన్‌లో ఈ రాకెట్ బట్టబయలైంది.రోహిణి ప్రాంతంలో నలుగురు నిందితులను అరెస్ట్ చేసి ముఖ్యమైన ఆధారాలను […] The post ఢిల్లీలో మరో షాక్‌.. భారీగా ఆయుధాలు స్వాధీనం appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 22 Nov 2025 3:06 pm

లంచ్ బ్రేక్ తర్వాత.. సౌతాఫ్రికా ఐదు వికెట్లు డౌన్

గౌహతి: భారత్, సౌతాఫ్రికా మధ్య జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్ ఆద్యంత రసవత్తరంగా సాగుతోంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన సౌతాఫ్రికా తొలుత బ్యాటింగ్ చేసేందుకు ముందుకొచ్చింది. ఈ క్రమంలో ఓపెనర్లు మార్క్‌రమ్, రికల్టన్‌ను తమ జట్టుకు శుభారంభం అందించారు. 82 పరుగుల వద్ద ఈ జోడీకి బ్రేక్ పడింది. బుమ్రా మార్క్‌రమ్‌(38)ను క్లీన్ బౌల్డ్ చేశాడు. ఆ తర్వాత కొంతసమయానికే కుల్దీప్ బౌలింగ్‌లో రికల్టన్(35) పంత్‌కి క్యాచ్ ఇఛ్చి వెనుదిరిగాడు. ఆ స్టబ్స్, బవుమాల జోడీ సఫారీలకు అండగా నిలిచింది. వీరిద్దరు కలిసి మూడో వికెట్‌కి 84 పరుగులు జోడించారు. అయితే లంచ్ బ్రేక్ తర్వాత జడేజా ఈ బ్రేక్ వేశాడు. 166 పరుగుల వద్ద బవుమా(41) పెవిలియన్ చేర్చాడు. ఆ తర్వాత కుల్దీప్ బౌలింగ్‌లో రికల్టన్(49) హాఫ్ సెంచరీకి చేరువలో ఔట్ అయ్యాడు. ఆ తర్వాత కుల్దీప్ ముల్డర్‌ని ఔట్ చేశాడు. దీంతో 68 ఓవర్లు ముగిసేసరికి సౌతాఫ్రికా ఐదు వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది. క్రీజ్‌లో జోర్జీ (8), ముత్తుస్వామి(౦) ఉన్నారు. 

మన తెలంగాణ 22 Nov 2025 2:59 pm

Makthal |ఇందిరమ్మ చీరలు పంపిణీ

Makthal | ఇందిరమ్మ చీరలు పంపిణీ Makthal | మక్తల్, ఆంధ్రప్రభ :

ప్రభ న్యూస్ 22 Nov 2025 2:57 pm

 ‘దేశం మొత్తం దాడులు ప్లాన్ చేశాం’.. అంగీకరించిన ఉగ్ర డాక్టర్

దేశ రాజధాని ఢిల్లీలో ఇటీవల జరిగిన పేలుడు కేసుకు సంబంధించి దర్యాప్తులో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇది కేవలం ఒక్క నగరానికి పరిమితమైన దాడి కాదని, దేశవ్యాప్తంగా పలు నగరాల్లో సిరియల్ పేలుళ్లకు జైషే మహ్మద్‌తో సంబంధమున్న ఓ వైట్ కాలర్ ఉగ్రవాద ముఠా భారీ కుట్ర పన్నినట్లు తేలింది. ఈ కుట్రకు 2023లోనే బీజం పడిందని నిందితుల్లో ఒకరు విచారణలో అంగీకరించినట్లు ఎన్డీటీవీ తన కథనంలో పేర్కొంది. ఈ నెల‌ 10న ఎర్రకోట సమీపంలో […] The post ‘దేశం మొత్తం దాడులు ప్లాన్ చేశాం’.. అంగీకరించిన ఉగ్ర డాక్టర్ appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 22 Nov 2025 2:56 pm

SOIL TEST |భూసార పరీక్షలపై అవగాహన

SOIL TEST | ఎమ్మిగనూరు, ఆంధ్రప్రభ :మండలం విద్యార్థులకు నేల ఆరోగ్యలోని బనవాసి

ప్రభ న్యూస్ 22 Nov 2025 2:49 pm

MEETING|బహిరంగ సభను విజయవంతం చేయండి..

MEETING| లక్షేట్టిపేట, ఆంధ్రప్రభ: డిసెంబర్ 26న ఖమ్మంలో జరిగే భారత కమ్యూనిస్ట్ పార్టీ

ప్రభ న్యూస్ 22 Nov 2025 2:43 pm

ACCIDENT |లారీని ఢీకొన్న ప్రైవేట్ బస్సు

ACCIDENT | చాగలమర్రి, ఆంధ్రప్రభ : నంద్యాల జిల్లా చాగలమర్రి మండల పరిధిలోని

ప్రభ న్యూస్ 22 Nov 2025 2:37 pm

న్యూయార్క్ మేయర్‌ను పొగిడిన ట్రంప్

వైట్‌హౌస్‌లో భేటీ అయిన ట్రంప్, జోహ్రాన్ మందానీ న్యూయార్క్ నగరం కోసం కలిసి పనిచేస్తామని ఇరువురి ప్రకటనఅమెరికా రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. నిత్యం ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకునే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, న్యూయార్క్ నగర కాబోయే మేయర్ జోహ్రాన్ మందానీ శుక్రవారం వైట్‌హౌస్‌లో భేటీ అయ్యారు. ఎన్నికల ప్రచారంలో బద్ధ శత్రువుల్లా తలపడిన వీరిద్దరి మధ్య సమావేశం అనూహ్యంగా స్నేహపూర్వక వాతావరణంలో సాగింది. న్యూయార్క్ నగరం కోసం తమ మధ్య ఉన్న […] The post న్యూయార్క్ మేయర్‌ను పొగిడిన ట్రంప్ appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 22 Nov 2025 2:32 pm

YS Sharmila : షర్మిలమ్మా.. పార్టీ ఇలా అయపోయిందేంటమ్మా?

ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతలు ఎవరూ కనిపించడం లేదు.

తెలుగు పోస్ట్ 22 Nov 2025 2:29 pm

టేకులపల్లి మండలంలో మరో ఆణిముత్యం

టేకులపల్లి, నవంబర్ 22(జనంసాక్షి): జాతీయస్థాయి స్విమ్మింగ్ పోటీల్లో ప్రథమ బహుమతి సీఎం చేతులు మీదుగా బెస్ట్ ఎక్సలెంట్ ఛాంపియన్షిప్ అవార్డ్ …

జనం సాక్షి 22 Nov 2025 2:29 pm

Photos : Paanch Minar Success Meet

The post Photos : Paanch Minar Success Meet appeared first on Telugu360 .

తెలుగు 360 22 Nov 2025 2:27 pm

DISEASES |కల్తీ నీళ్లతో క‌ల‌క‌లం!

ప్రబలుతున్న అంటు వ్యాధులు DISEASES | నెల్లూరు ప్రతినిధి, ఆంధ్రప్రభ : జిల్లా

ప్రభ న్యూస్ 22 Nov 2025 2:24 pm

హత్యాయత్నం నిందితుడి రిమాండ్

భూదాన్‌ పోచంపల్లి, నవంబర్‌ 22 (జనం సాక్షి): పట్టణంలోని గాంధీనగర్‌కు చెందిన మహమద్‌ నవాజ్‌ తన మేనబావమరిది షేక్ …

జనం సాక్షి 22 Nov 2025 2:24 pm

COLLECTOR|ఆర్టీసీ ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు..

COLLECTOR| భీమవరం బ్యూరో, ఆంధ్రప్రభ: ఆర్టీసీ ప్రయాణికులకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించడంలో

ప్రభ న్యూస్ 22 Nov 2025 2:20 pm

MINISTER|మహిళా శక్తి చీరల పంపిణీ

MINISTER| మహిళా శక్తి చీరల పంపిణీ రాష్ట్ర కార్మిక, ఉపాధి శిక్షణ, పరిశ్రమలు

ప్రభ న్యూస్ 22 Nov 2025 2:16 pm

రైతులకు అన్యాయం జరగనివ్వం.. సీఆర్డీఏ మీటింగ్ లో మంత్రి నారాయణ

సీఆర్డీఏ కార్యాలయంలో ఈరోజు సమావేశమైన త్రిసభ్య కమిటీ ప్రభుత్వంపై విశ్వాసంతో రాజధాని నిర్మాణానికి భూములు ఇచ్చిన రైతులకు ఎట్టి పరిస్థితుల్లోనూ అన్యాయం జరగనివ్వబోమని ఏపీ పురపాలక శాఖ మంత్రి నారాయణ స్పష్టం చేశారు. ఈమేరకు ఈ రోజు ఉదయం జరిగిన సీఆర్డీఏ సమావేశంలో మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. రాజధాని రైతుల సమస్యల పరిష్కారంపై సీఆర్డీఏ కార్యాలయంలో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, పురపాలక శాఖ మంత్రి నారాయణ, ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ ల త్రిసభ్య […] The post రైతులకు అన్యాయం జరగనివ్వం.. సీఆర్డీఏ మీటింగ్ లో మంత్రి నారాయణ appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 22 Nov 2025 2:07 pm

Breaking |గ్రామ పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్లపై కీలక జీవో

Breaking | గ్రామ పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్లపై కీలక జీవో Breaking |

ప్రభ న్యూస్ 22 Nov 2025 2:07 pm

నకీలీ కానిస్టేబుల్ అరెస్ట్

హైదరాబాద్: మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిదిలో నకీలీ ఖాకీ కానిస్టేబుల్ ను అరెస్ట్ చేశారు. కానిస్టేబుల్ ఉద్యోగం రాకపోవడంతో పోలీస్ పై తనకున్న ఫ్యాషన్ తో ఖాకీ డ్రెస్ కొనుక్కుని డ్యూటీలు చేస్తున్న ఉమాభారతి అనే యువతిని పోలీసులు పట్టుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జీడిమెట్లలోని షాపూర్ నగర్ కు చెందిన ఉమాభారతి (21) డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతుంది. పోలీస్ కావాలనే కోరిక ఎక్కువగా ఉండడంతో పోలీస్ డ్రెస్ కొనుగోలు చేసి వివిధ మీటింగ్ లలో డ్యూటీ చేస్తోంది. గతంలో విఐపి మీటింగ్ లతో పాటు సెక్రటేరియట్, సైబరాబాద్ సిపి ఆఫీస్ లల్లో మీటింగులకు సైతం హాజరయ్యారు. నిన్న సైబరాబాద్ సిపి ఆఫీస్ క్యాంటీన్ లో టిఫిన్ చేస్తుండగ అనుమానం రావడంతో ఉన్నతాధికారులు విచారించారు. మాదాపూర్ పోలీసులు ఆమెను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. అనంతరం జీడిమెట్ల పోలీస్ స్టేషన్ కు కేసును అప్పగించారు. 

మన తెలంగాణ 22 Nov 2025 2:05 pm

DEVOTIONAL|ఘనంగా శ్రీవారి పాదుకల ఊరేగింపు..

DEVOTIONAL| తిరుపతి రూరల్, ఆంధ్రప్రభ : తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక

ప్రభ న్యూస్ 22 Nov 2025 2:02 pm

FAMILY|బాధిత కుటుంబానికి అండగా ఉంటా..

FAMILY| బిక్కనూర్, ఆంధ్రప్రభ: బాధిత కుటుంబాలకు ఎల్లవేళలా అండగా ఉంటానని కామారెడ్డి మాజీ

ప్రభ న్యూస్ 22 Nov 2025 1:54 pm

Nalgonda |ఆటో బోల్తా పడి..

Nalgonda | ఆటో బోల్తా పడి.. ఒకరు మృతి Nalgonda | చిట్యాల,

ప్రభ న్యూస్ 22 Nov 2025 1:50 pm

గ్రామ పంచాయతి ఎన్నికల రిజర్వేషన్లపై జివొ జారీ

హైదరాబాద్: గ్రామ పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్లపై ప్రభుత్వం జివొను జారీ చేసింది. సర్పంచ్, వార్డు సభ్యుల రిజర్వేషన్ల విధివిధానాలు ఖరారు చేస్తూ జివొలో పేర్కొంది. రిజర్వేషన్లు 50 శాతం మించకుండా మార్గదర్శకాలు జారీ చేశారు. సర్చంచ్ పదవులకు రిజర్వేషన్లు ఆర్టివొలు ఖరాలు చేస్తారు. వార్డు సభ్యుల రిజర్వేషన్లు ఎంపిడివొలు ఖరారు చేయనున్నారు. రాజకీయ పార్టీల సమక్షంలో లాటరీ ద్వారా మహిళ రిజర్వేషన్లు ఖరారు చేస్తారు. సాయంత్రం వరకు రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తి చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. 

మన తెలంగాణ 22 Nov 2025 1:49 pm

Murder |తల్లిని చంపిన కొడుకు

Murder | తల్లిని చంపిన కొడుకు వరంగల్, ఆంధ్రప్రభ : వరంగల్ కాశిబుగ్గలో

ప్రభ న్యూస్ 22 Nov 2025 1:43 pm

Karimabad |అండర్ బ్రిడ్జ్ రోడ్డు అధ్వానం

Karimabad | అండర్ బ్రిడ్జ్ రోడ్డు అధ్వానం రాకపోకలకు తీవ్రఇబ్బందులుగుంతలు పూడ్చని జిడబ్ల్యూఎంసిమేయర్,

ప్రభ న్యూస్ 22 Nov 2025 1:41 pm

Kadiyam Srihari |రాజీనామా యోచన లేదు..

Kadiyam Srihari | రాజీనామా యోచన లేదు.. స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం

ప్రభ న్యూస్ 22 Nov 2025 1:34 pm

అమరావతిలో మంత్రి నారాయణ పర్యటన.. పనులపై కీలక ఆదేశాలు

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో మౌలిక సదుపాయాల పనులను వేగవంతం చేసే ప్రక్రియను ప్రభుత్వం ప్రారంభించింది. ఇందులో భాగంగా రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ రాజధాని ప్రాంతంలో విస్తృతంగా పర్యటించారు. క్షేత్రస్థాయిలో జరుగుతున్న పలు కీలక నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు.ముఖ్యంగా రాజధానికి గుండెకాయలాంటి సీడ్ యాక్సిస్ రోడ్డు పనుల పురోగతిని మంత్రి సమీక్షించారు. పనులను త్వరితగతిన పూర్తి చేసి వినియోగంలోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. అనంతరం కొండవీటి వాగు, గుంటూరు ఛానల్, బకింగ్‌హామ్ కెనాల్స్‌పై […] The post అమరావతిలో మంత్రి నారాయణ పర్యటన.. పనులపై కీలక ఆదేశాలు appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 22 Nov 2025 1:31 pm

Kesineni Nani : కేశినేని పై స్థాయిలో నేతలకు టచ్ లోకి వెళ్లినట్లుందిగా?

విజయవాడ మాజీ పార్లమెంటు సభ్యుడు కేశినేని నాని తిరిగి రాజకీయంగా యాక్టివ్ కావాలని భావిస్తున్నట్లుంది.

తెలుగు పోస్ట్ 22 Nov 2025 1:31 pm

OOTKUR |దేశ నిర్మాణమే ఆర్ఎస్ఎస్ లక్ష్యం

OOTKUR |దేశ నిర్మాణమే ఆర్ఎస్ఎస్ లక్ష్యం OOTKUR | ఊట్కూర్, ఆంధ్రప్రభ :

ప్రభ న్యూస్ 22 Nov 2025 1:28 pm

Telangana : స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లపై ఉత్తర్వులు

స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన రిజర్వేషన్ల ఉత్తర్వులు జారీ అయింది

తెలుగు పోస్ట్ 22 Nov 2025 1:25 pm

Huzurnagar |మత్స్య కార్మికులకు అండగా ప్రభుత్వం

Huzurnagar | మత్స్య కార్మికులకు అండగా ప్రభుత్వం మార్కెట్ కమిటీ చైర్మన్ రాధిక

ప్రభ న్యూస్ 22 Nov 2025 1:19 pm

Telangana : ఏడు రోజుల బిడ్డ ఆరు లక్షలకు విక్రయం

కరీంనగర్ జిల్లాలో చైల్డ్ ట్రాఫికింగ్ కేసు బయటపడింది.

తెలుగు పోస్ట్ 22 Nov 2025 1:12 pm

Rangareddy |తప్పిపోయిన గర్భిణీ ఆచూకీ లభ్యం

Rangareddy | తప్పిపోయిన గర్భిణీ ఆచూకీ లభ్యం Rangareddy | మంచాల, ఆంధ్రప్రభ

ప్రభ న్యూస్ 22 Nov 2025 1:08 pm

GRAIN|చివరి గింజ వరకు కొంటాం..

GRAIN| చివరి గింజ వరకు కొంటాం.. GRAIN| చేవెళ్ల, ఆంధ్రప్రభ : రైతు

ప్రభ న్యూస్ 22 Nov 2025 1:01 pm

Telangana |ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాలు

Telangana | ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాలు Telangana | గన్నేరువరం, ఆంధ్రప్రభ: ప్రతి

ప్రభ న్యూస్ 22 Nov 2025 1:01 pm

TRACTOR|గుడివాడ అభివృద్ధికి కృషి

TRACTOR | గుడివాడ, ఆంధ్రప్రభ : గుడివాడ అభివృద్ధికి సంకల్పంతో పనిచేస్తున్నామని ఎమ్మెల్యే

ప్రభ న్యూస్ 22 Nov 2025 12:58 pm

HOSPITAL |అరకొర వసతుల తో ఆస్పత్రి …

HOSPITAL | అరకొర వసతుల తో ఆస్పత్రి … HOSPITAL | మోత్కూర్,

ప్రభ న్యూస్ 22 Nov 2025 12:57 pm

అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయం.

పరకాల, నవంబర్ 22 (జనం సాక్షి): ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమమే …

జనం సాక్షి 22 Nov 2025 12:48 pm

Peddapalli |చెక్ డ్యామ్ పేల్చివేత

Peddapalli | చెక్ డ్యామ్ పేల్చివేత ఇసుక అక్రమార్కుల దుశ్చర్యరూ.3కోట్ల ఆస్తి నష్టం

ప్రభ న్యూస్ 22 Nov 2025 12:44 pm

దృష్టి మరల్చేందుకే ‘డైవర్షన్‌’

నవంబర్ 21 (జనం సాక్షి):ప్రభుత్వ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే సీఎం రేవంత్‌రెడ్డి డైవర్షన్‌ పాలిటిక్స్‌ చేస్తున్నారని రామగుండం …

జనం సాక్షి 22 Nov 2025 12:44 pm

విశ్వ ప్రేమకు ప్రతిరూపంగా సత్యసాయి జీవించారు: రాష్ట్రపతి ద్రౌపది ముర్మూ

అమరావతి: విశ్వ ప్రేమకు ప్రతిరూపంగా సత్యసాయి జీవించారని రాష్ట్రపతి ద్రౌపది ముర్మూ తెలిపారు. పుట్టపర్తిలో సాయి కులంత్ హాలులో సత్యసాయి మహాసమాధిని రాష్ట్రపతి ద్రౌపది ముర్మూ దర్శించుకున్నారు.  సత్యసాయి శతజయంతి ఉత్సవాల్లో రాష్ట్రపతి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె ప్రసంగించారు. సత్యసాయి మహాసమాధిని దర్శించుకోవడం తన అదృష్టమన్నారు. సత్యసాయిబాబ బోధనలు లక్షల మందికి మార్గం చూపాయని, సత్యసాయి సందేశంతో కోట్ల మంది భక్తులు మానవ సేవ చేస్తున్నారని, సత్యసాయి సదేశంతో అనేక మందిని సేవామార్గంలో నడిపించారని రాష్ట్రపతి ప్రశంసించారు. సత్యసాయి ట్రస్టుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నానని, సత్యసాయి ట్రస్టు ద్వారా ఎంతో మందికి వైద్య సేవలు అందించారని, సత్యసాయి శతజయంతి ఉత్సవాల్లో పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు. సత్యసాయి బాబా బోధనలు ఎంతో మందిని సన్మార్గంలో నడిపాయన్నారు. అంతకు భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్ పర్యటన ముగించుకొని పుట్టపర్తికి చేరుకున్నారు. హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయంలో గవర్నర్ జిష్ణు దేవ్ వర్మతో కలిసి ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్, నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణరావు, డిజిపి శివధర్ రెడ్డి గారు, ఇతర ఉన్నతాధికారులు రాష్ట్రపతికి వీడ్కోలు పలికారు. 

మన తెలంగాణ 22 Nov 2025 12:43 pm

Nandamuri Balakrishna : టీడీపీలో బాలయ్య తాండవం.. ప్రత్యర్థులకు మామూలుగా లేదుగా?

నందమూరి బాలకృష్ణ కేవలం సినిమాల్లోనే కాదు .. రాజకీయాలనూ ఒక ఊపు ఊపుతున్నాడు

తెలుగు పోస్ట్ 22 Nov 2025 12:41 pm

Raju Weds Rambai dominates the Show

Small film, Raju Weds Rambai released along with a bunch of films and it dominated the opening day. Allari Naresh’s 12A Railway Colony, Priyadarshi’s Premante along with Hindi films 120 Bahadur and Mastiii 4 released on Friday. Raju Weds Rambai received positive response and the footfalls have seen a rise by evening shows all over. […] The post Raju Weds Rambai dominates the Show appeared first on Telugu360 .

తెలుగు 360 22 Nov 2025 12:37 pm

Puttaparthi : పుట్టపర్తిలో భారత రాష్ట్రపతి

Puttaparthi : పుట్టపర్తిలో భారత రాష్ట్రపతి

తెలుగు పోస్ట్ 22 Nov 2025 12:36 pm

Kurnool |వరద ముప్పునకు శాశ్వత పరిష్కారం…

Kurnool | వరద ముప్పునకు శాశ్వత పరిష్కారం… జుర్రేరు వాగు ఫ్లడ్ ప్రొటెక్షన్

ప్రభ న్యూస్ 22 Nov 2025 12:30 pm

ట్రంప్‌పై ‘మాగా’ తిరుగుబాటు

అమెరికా అధ్యక్షపీఠాన్ని రెండవసారి అధిరోహించడానికి ‘మాగా’ (మేక్ అమెరికా గ్రేట్ ఎగైన్) ఉద్యమాన్ని ఉవ్వెత్తున ముందుకు తీసుకువచ్చిన డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు ఆ ఉద్యమాన్ని నడపలేని నిస్సహాయతకు చేరుకోవడం తీవ్రమైన పరిణామం. అదే ఇప్పుడు ట్రంప్‌ను అల్లాడిస్తోంది. ఒకప్పుడు ‘వాషింగ్టన్ ఎస్టాబ్లిష్‌మెంట్’ను తీవ్రంగా ట్రంప్ విమర్శించేవారు. ఇప్పుడు ఆ ఎస్టాబ్లిష్‌మెంట్‌కు ట్రంప్ మాజీ అనుచరులే ప్రతినిధులయ్యారు. ఫెడరల్ ప్రభుత్వ విభాగాలైన ప్రపంచ బ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ, కాంగ్రెస్ అధ్యక్ష భవనం, అత్యున్నత న్యాయస్థానం, తదితర అంతర్జాతీయ సంస్థల ప్రధాన కార్యాలయాలన్నీ వాషింగ్టన్ ఎస్టాబ్లిష్‌మెంట్ లోనే ఉన్నాయి. ఇప్పుడు ఆ ఎస్టాబ్లిష్‌మెంట్‌కు ట్రంప్‌ను వ్యతిరేకించే మాజీ అనుచరులే ప్రతినిధులుగా ఉంటున్నారు. ట్రంప్‌ను ప్రశ్నించడమే కాక, ఆయనకు వ్యతిరేకంగా వెనక్కు నెట్టడానికి ‘మాగా’ ఛాంపియన్లు ప్రగతిశీల ప్రజాస్వామ్యవాదులతో కలిసి ఉమ్మడి వేదికను వెతుకుతున్నారు. లైంగిక అక్రమ రవాణాదారునిగా సంచలనం కలిగించిన జెఫ్రీఎపిస్టెయిన్ కేసులో పూర్తి పారదర్శకత కోసం మంగళవారం (18.11.25) నాడు రిపబ్లికన్లు, డెమొక్రాటిక్ సభ్యులు ఏకమై తమ నాయకత్వాలపై ఒత్తిడి తీసుకురావడం ఊహించని పరిణామం. జెఫ్రీఎపిస్టెయిన్ 2019లో కస్టడీలో ఉంటూ ఆత్మహత్య చేసుకున్నాడు. జెఫ్రీఎపిస్టెయిన్‌కు అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తోసహా అనేక ప్రముఖ అగ్రనాయకులతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఎపిస్టెయిన్‌కు సంబంధించిన దర్యాప్తు ఫైళ్లను విడుదల చేయించడంలో హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్‌లు, సెనేట్ ఏకగ్రీవంగా ఓటు వేశారు. ఈ దర్యాప్తు ఫైళ్లను విడుదల చేయడానికి ఒకప్పుడు ట్రంప్ ఇష్టపడలేదు. కానీ నవంబర్ 17న వెనక్కు తిరిగి చూసి ఈ ఫైళ్లను దాచడానికి ఏమీ లేదని వ్యాఖ్యానించడమే కాక, ఈ బిల్లుకు ఓటు వేయాలని బహిరంగంగా రిపబ్లికన్లకు పిలుపు ఇచ్చారు. ఇదివరకు రిపబ్లికన్లు ఈ విషయంలో మాగాకు వ్యతిరేకంగా ట్రంప్‌పై సవాలు విసిరారు. కానీ దానికి ఎక్కువగానే మూల్యం వారు చెల్లించుకోవలసి వచ్చింది. 2021 జనవరి 6 న అమెరికా పార్లమెంట్ భవనంపై దాడి జరిగిన తరువాత ట్రంప్‌పై అభిశంసనానికి ఓటు వేసిన కనీసం నలుగురు రిపబ్లికన్ చట్టసభ్యులు వారి ప్రాథమిక ఎన్నికల్లో మాగా మద్దతు ఉన్న అభ్యర్థుల చేతిలో ఓడిపోవలసి వచ్చింది. మాగా తరఫున వీటో అధికారం కలిగిన ట్రంప్ ఆగ్రహం నుంచి కొంతమంది రిపబ్లికన్లు బయటపడగలిగారు. ఇప్పుడు ట్రంప్‌కు కొత్త సవాలు ఎదురవుతోంది. తాను సృష్టించి పెంచి పోషించిన రాజకీయ ప్రపంచమే తనకు దూరమైపోతోంది. వాషింగ్టన్ ఎస్టాబ్లిష్‌మెంట్ లోని ప్రముఖ సంస్థల పదవులు, సంప్రదాయ రిపబ్లికన్లతో మమేకమవుతున్నాయని ఘోషిస్తున్నారు. అయితే దీన్ని నిరూపించడానికి ఆయనకు దక్షిణ కరోలినా సెనేటర్ లిండ్సే గ్రాహంతో ఉన్న అనుబంధం తప్ప మరే ఆధారాలు లేవు. గ్రాహం 2026లో మళ్లీ ఎన్నికను ఎదుర్కోనున్నారు. 2016లో ట్రంప్‌కు బద్ధవిరోధిగా ఉండే గ్రాహం తరువాత ట్రంప్‌కు సన్నిహితుడైనా, మాగా అభ్యర్థి నుంచి ప్రాథమిక ఎన్నికల్లో సవాలు ఎదుర్కోబోతున్నారు. కానీ దేశంలో ప్రజాస్వామ్య తిరుగుబాటు వేగం పుంజుకుంటున్నందున ఈ విషయాన్ని ఎవరూ పట్టించుకోవడం లేదు. జార్జియాకు చెందిన రిపబ్లికన్ కాంగ్రెస్ మహిళా నాయకురాలు మేర్జోరీ టైలర్ గ్రీన్ ఎపిస్టెయిన్ ఫైళ్ల విషయంలో ట్రంప్‌కు వ్యతిరేకంగా నిలిచారు. ఆమె మొదట్లో మాగా చాంపియన్‌గా ఉండేవారు. ట్రంప్ ఇప్పుడు ఆమెను దేశద్రోహి అని తీవ్రంగా విమర్శిస్తున్నారు. రిపబ్లికను థామస్, డెమొక్రాట్ రో ఖన్నాతో కలిసి కాంగ్రెస్ తరఫున ఆందోళన లేవనెత్తుతున్నారు. ఇటీవల అనేక పాలనా విధాన నిర్ణయాల్లో ట్రంప్ వైఖరి మారడం కూడా మాగా గ్రూపులో వ్యతిరేకత పెంచింది. హెచ్1 బి వీసా కార్యక్రమంపై అనేక ఆంక్షలు విధించిన ట్రంప్ ఇప్పుడు అమెరికాకు అత్యంత ముఖ్యమని ప్లేటు ఫిరాయించారు. చిప్స్, క్షిపణులు వంటి కీలకమైనవి తయారు చేయడంలో నైపుణ్యం కలిగిన విదేశీయులకు తాను స్వాగతం పలుకుతానని ప్రకటించారు. అమెరికాలో భారీ సంఖ్యలో ప్లాంట్లను నిర్మించనున్నామని, అందులో టెలిఫోన్లు, కంప్యూటర్లు, క్షిపణులు వంటివి తయారు చేస్తామని, ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎవరైతే పంచుకుంటారో, ఎవరు ఈ నైపుణ్యాలను అమెరికన్లకు నేర్పిస్తారో వారికి స్వాగతిస్తామని నవంబర్ 20న ట్రంప్ వెల్లడించారు. ఇది మాగా సభ్యులకు అర్థం కావడం లేదని ఆక్షేపించారు. ఈ వైఖరి మాగా గ్రూపు వారికి అసంతృప్తి కలిగిస్తోంది. అమెరికాను తిరిగి గొప్ప దేశంగా తీర్చిదిద్దుతానని ప్రకటనలు గుప్పించి, ప్రచారోద్యమం ద్వారా రెండోసారి పదవి లోకి వచ్చిన ట్రంప్ తమ వైఖరిని పూర్తిగా మార్చడం మాగా సభ్యులకు మింగుడుపడడం లేదు. దీనివల్ల మాగా ఉద్యమానికి ప్రాధాన్యం లేకుండా పోతుందని ఆగ్రహిస్తున్నారు. అమెరికాలో ఈ హెచ్ 1బి వీసా కార్యక్రమాన్ని నిరోధించే చట్టం తీసుకురావాలని రిపబ్లికన్ కాంగ్రెస్ నాయకురాలు గ్రీన్ తోపాటు మరికొందరు రిపబ్లికన్లు డిమాండ్ చేస్తున్నారు. అలాగే గాజాపై ఇజ్రాయెల్ దారుణంగా సాగిస్తున్న యుద్ధాన్ని నివారించకుండా ఇజ్రాయెల్‌కు ట్రంప్ బహిరంగంగా మద్దతు ఇవ్వడాన్ని కూడా కొందరు రిపబ్లికన్లు, డెమొక్రాట్లు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇప్పుడు ఒకప్పుడు ట్రంప్‌కు అండదండలు అందించిన మాగా శిబిరం హెచ్1 బి వీసాలపైనే కాకుండా ఇజ్రాయెల్ యుద్ధంపై కూడా తిరుగుబాటు సాగిస్తోంది. లైంగిక రవాణాదారుడైన ఎపిస్టెయిన్ ఫైళ్ల దర్యాప్తు విషయంలో ట్రంప్ తలవంచినప్పటికీ, హెచ్1బి వీసాలు, ఇజ్రాయెల్ యుద్ధం సమస్యలను ఎలా పరిష్కరిస్తారో చూడాలి 

మన తెలంగాణ 22 Nov 2025 12:27 pm

పర్యావరణ వికసిత భారతం సాధ్యమా?

భారతదేశం ప్రపంచదేశాలలో వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశం. మన దేశం వ్యవసాయం, పరిశ్రమలు, సాంకేతికత, మౌలిక సదుపాయాల రంగాలలో విశేష ప్రగతి సాధిస్తోంది. వీటితోపాటు పర్యావరణ పరిరక్షణకు కూడా మన దేశం అధిక ప్రాధాన్యం ఇస్తోంది. 2047 నాటికి భారతదేశం స్వాతంత్య్రం పొంది 100 సంవత్సరాలు పూర్తి అవుతున్న సందర్భంగా అన్ని రంగాలో సమగ్రమైన అభివృద్ధి చెంది వికసిత భారత్ ( డెవలప్‌డ్ ఇండియా) గా మారడం మన ప్రధాన జాతీయ లక్ష్యం. ఇందుకు యువశక్తి , నారీశక్తి, పేదరికం, రైతులు అను నాలుగు అంశాలు ప్రధాన స్తంభాలు. ప్రకృతిని కాపాడటం, ప్రగతిని సాధించడం అనే రెండు దిశలను కలిపే భావనను వికసిత భారత్ అంటారు. భారత దేశాన్ని ప్రపంచంలో మొదటి మూడు అగ్ర ఆర్థిక వ్యవస్థలలో ఒకటిగా నిలుపటం, సేవా రంగం, వ్యవసాయ రంగాలలో సమానపురోగతి సాధించడం, పేదరిక నిర్మూలన మహిళా సాధికారత, గ్రామీణాభివృద్ధి, డిజిటల్ ఇండియా, ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్, స్పేస్ టెక్నాలజీ, రోబోటిక్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ రంగాలలో ప్రపంచ నాయకత్వం సాధించడం, మేక్ ఇన్ ఇండియా, స్టార్టప్- ఇండియా ద్వారా యువతకు ఆవిష్కరణలలో అవకాశం కల్పించడం, రోడ్లు, రైల్వేలు, మెట్రో నగరాలు, గృహ నిర్మాణం, విమానాశ్రయాలు వంటి ప్రాజెక్టులు వేగంగా పూర్తి చేయటం, నూతన విద్యా విధానం- 2020 ద్వారా సృజనాత్మక ఆవిష్కరణాత్మక, నైపుణ్యవంతమైన యువతను తయారు చేయడం , ఆరోగ్య భద్రత కల్పించడం, గ్రీన్ ఎనర్జి వినియోగం, చెట్ల పెంపు, నీటి సంరక్షణ, గాలి కాలుష్యం నియంత్రణ, వాతావరణ మార్పులకు ప్రతిస్పందించేపద్ధతులు అను అంశాలు వికసిత భారత్‌కు ప్రధాన స్తంభాలుగా ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలో పర్యావరణ పరిరక్షణకు అమలవుతున్న వనమహోత్సవం స్వచ్ఛదనం, -పచ్చదనం ఎకోటూరిజం, పర్యావరణ నిధి నిర్వహణ, గ్రీన్ స్కిల్స్ అవేర్‌నెస్ ప్రోగ్రాం, శుద్ధ సౌరశక్తి పథకం, క్లీన్ ఎయిర్ యాక్షన్ ప్లాన్, సీవేజ్ ట్రీట్‌మెంట్ ప్లాంట్స్, బయో డైవర్శిటీ రిజిస్టర్ , సాలిడ్ వెస్ట్ మేనేజ్‌మెంట్ పథకం, క్లైమేట్ చేంజ్ సెల్, తెలంగాణ నెట్ జీరో మిషన్, గ్రీన్ బిల్డింగ్ పథకం, లేక్ రీజునివేషన్ పథకాలు పర్యావరణ వికసిత భారత్‌కు ఆలంబనగా ఉన్నాయి. అభివృద్ధి అంటే కేవలం కాంక్రీట్ భవనాలు, పరిశ్రమలు కాదు స్వచ్ఛమైన గాలి, పరిశుభ్రమైన నీరు, పచ్చని ప్రకృతి, జీవవైవిధ్య, రక్షణ, పునరుత్పత్తి శక్తి వినియోగం కూడా అందులో భాగమేనని, ఈ తాత్విక చింతనతోనే మన దేశం పర్యావరణ వికసిత భారతం వైపు అడుగులు వేస్తోంది. పచ్చని పర్యావరణం దిశగా భారత్ మన దేశానికి స్వాతంత్య్రం లభించి 2022 నాటికి 75 సంవత్సరాలు పూర్తి అయింది. 2022 నుండి 2047 మధ్య కాలాన్ని కేంద్ర ప్రభుత్వం అమృత కాలంగా ప్రకటించింది. ఈ కాలంలో మన దేశం వికసిత భారత్‌గా మారడానికి అనేక పథకాలు, కార్యక్రమాలు, సదస్సుల నిర్వహణ ద్వారా లక్ష్యసాధనలో దూసుకపోతోంది. తాజాగా నీతిఆయోగ్ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 2025 న న్యూఢిల్లీలో 22 జులై 2025న గాంధీనగర్‌లో, 17 అక్టోబర్ 2025న న్యూఢిల్లీలో వికసిత భారత్‌పై జాతీయ సదస్సులు జరిగాయి. 19 మార్చి 2025న న్యూఢిల్లీలో వాతావరణ సంక్షోభంపై జరిగిన జాతీయ సదస్సులో పర్యావరణ అంశాలపై నిర్మాణాత్మక చర్చ జరిగింది. స్వయం సమృద్ధ దేశం వైపు దేశీయ ఉత్పత్తి పెంపు కోసం ఆత్మనిర్భర్ భారత్ అభియాన్, డిజిటల్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా, ఆరోగ్యకరమైన, పరిశుభ్రమైన దేశం కోసం స్వచ్ఛభారత్ అభియాన్, ప్రతి ఇంటికి తాగునీరు, నీటి వనరుల సంరక్షణ కోసం జలజీవన్ మిషన్, రవాణా, విద్యుత్, వాణిజ్యం వంటి రంగాలను ఒకే ప్లాట్ ఫారంలో అనుసంధానించడం కోసం పిఎం గతిశక్తి, రైతుల ఆదాయం పెంపు, పంటల రక్షణ, నీటి వినియోగ సామర్థ్యం పెంపుదల కోసం పిఎం కిసాన్ ఫసల్ బీమా యోజన, 2030 నాటికి మొత్తం విద్యుత్‌లో 50 శాతం పునరుత్పత్తికి సౌర, జల, వాయు, బయోమాస్ వంటి క్లీన్ ఎనర్జీ వనరుల ద్వారా విద్యుత్ ఉత్పత్తి, వాయు కాలుష్యాన్ని తగ్గించడానికి ఈ- మొబిలిటీ మిషన్, ఎలక్ట్రికల్ కార్లు, బస్సులు చార్జింగ్ స్టేషన్లకు ప్రోత్సహించేందుకు ఫేమ్ ఇండియా పథకం, 2022 నుండి సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌పై నిషేధం అమలులో భాగంగా ప్లాస్టిక్ ఫ్రీ ఇండియా క్యాంపెయిన్‌లను నిర్వహిస్తోంది. 2070 నాటికి కార్బన్ ఉద్గారాలను తగ్గించడం కోసం నెట్ జీరో కార్బన్ ఎమిషన్ సాధనకు కట్టుబడి ఉండటం, నగరాల్లో వాయు కాలుష్యం తగ్గింపునకు నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రాంలు పర్యావరణ అభివృద్ధికి దోహదం చేస్తున్నాయి. ఇంధన రంగంలో హరిత ఇంధన వినియోగానికై గ్రీన్ హైడ్రోజన్ మిషన్, భూగర్భ జలాల రీచార్జింగ్ కోసం అటల్ భూజల్ యోజన, సాంప్రదాయ చెరువులు, కుంటల పునరుద్ధరణ కోసం మిషన్ అమృత్ సరోవర్, ఇంటి పైకప్పులపై సోలార్ ప్యానల్‌ల ఏర్పాటు కోసం పిఎం సూర్యఘర్, ఇంటర్నేషనల్ సోలార్ అలయెన్స్ ఏర్పాటు, 2030 నాటికి 500 గిగా వాట్ల పునరుత్పాదక శక్తి లక్ష్యంగా నేషనల్ సోలార్ మిషన్, పర్యావరణ సేవల ఫలితాల నమోదుకు గ్రీన్ క్రెడిట్ ప్రోగ్రాం, వ్యర్థాలను విద్యుత్ ఎరువుల రూపంలో ఉపయోగించేందుకు వ్యర్థాల నుండి శక్తి(వెస్ట్ టు ఎనర్జీ) ప్రాజెక్టుల రూపకల్పన, పర్యావరణ స్నేహపూర్వక పట్టణాల అభివృద్ధి కోసం స్మార్ట్ సిటీస్ మిషన్, హరిత పరిశ్రమలకు ప్రోత్సాహకాలు, పన్ను రాయితీలు, పెట్టుబడులు, పర్యావరణ అనుకూల సాంకేతికతల వినియోగం కోసం గ్రీన్ టెక్నాలజీ పథకం, దేశంలో అడవుల విస్తరణ, పచ్చదనం పెంపుల కోసం గ్రీన్ ఇండియా మిషన్, సేంద్రియ వ్యవసాయం సహజ వ్యవసాయ విధానాల ప్రోత్సాహం, మట్టి నాణ్యత పునరుద్ధరణకు సాయిల్ హెల్త్ కార్డ్ పథకం, రసాయన ఎరువుల వినియోగం తగ్గింపు నిమిత్తం పిఎం ప్రాణం పథకం, ప్రజలు, యువత, విద్యార్థులలో పర్యావరణ చైతన్యం పెంచడం, పర్యావరణ అనుకూల జీవన విధానంను ప్రోత్సహించడం లక్ష్యంగా ప్రపంచ స్థాయి పర్యావరణ ప్రవర్తనా, పరివర్తనోద్యమం మిషన్ లైఫ్ (లైఫ్ స్టైల్ ఫర్ ఎన్విరాన్‌మెంట్) వంటి అంశాలు పర్యావరణ వికసిత భారత్ లక్ష్యసాధనకు మైలు రాళ్ళుగా ఉన్నాయి. ఇటీవల న్యూఢిల్లీలో జరిగిన జి -20 దేశాల శిఖరాగ్ర సమావేశంలో భారత్ ఇచ్చిన వన్‌ఎర్త్ వన్ ఫ్యామిలి వన్ ఫ్యూచర్ నినాదం ప్రపంచ పర్యావరణ ఐక్యతకు, ప్రజల భాగస్వామ్యానికి సంకేతంగా నిలుస్తున్నది. అవశ్యమైన ప్రజల భాగస్వామ్యం వికసిత భారత్ అనేది కేవలం ప్రభుత్వ ప్రణాళిక కాదు, ఇది భారత ప్రజల సంయుక్త సంకల్పం. మన భవిష్యత్తు తరాల కోసం చేసిన వాగ్దానం. దీనిని 2047 నాటికి సాకారం చేసుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని ప్రణాళికలు; పథకాలు అమలు పరిచినా ప్రజల భాగస్వామ్యం లేకుండా ఫలితం ఉండదు. కనుక పన్నులు చెల్లించడం, సేవా భావంతో పనిచేయడం, విద్య, ఆరోగ్యం, శుభ్రత, హరిత వాతావరణం పట్ల బాధ్యతాయుతమైన భాగస్వామ్యం కలిగి ఉండటం ప్రజల ప్రధాన కర్తవ్యంగా ఉండాలి. ఏక్ పేడ్ మా కే నామ్ లో తల్లి పేరుతో ఒక వ్యక్తి -ఒక చెట్టు నాటడం, నీటి, ఆహార వృథాను అరికట్టడం, ప్లాస్టిక్ బాటిల్స్ వినియోగం తగ్గించడం, సౌర విద్యుత్ వాడకం, ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెంచడం, త్రీ అర్స్ సూత్రాన్ని పాటించడం వంటి పర్యావరణ క్రమశిక్షణ గల చర్యలను ప్రతి పౌరుడు పాటించాలి. వికసిత్ భారత్ లక్ష్యంగా నూతన కల్పనలు, సృజనాత్మకత సమస్య పరిష్కార సామర్థ్యాలను, పర్యావరణ అవగాహనను పెంపొందించేందుకు ఉద్దేశించబడిన ఇన్స్‌ఫైర్, బాలల విజ్ఞాన ప్రదర్శిని, విజ్ఞాన్ మంతన్, ఎకోక్లబ్స్ ఫర్ మిషన్ లైఫ్ , స్టెమ్ ప్రోగ్రాం వికసిత్ భారత్ బిల్ద్ ధాన్- 2025 కార్యక్రమాలలో విద్యార్థులు విరివిగా పాల్గొనాలి. గ్రామం నుండి దేశస్థాయి వరకు ప్రజలందరిలో పర్యావరణ అనుకూల ప్రవర్తన పెంపొందే కార్యక్రమాలు చేపట్టాలి. పాఠశాల స్థాయి నుండి పర్యావరణ విద్యను తప్పనిసరి చేయాలి. స్వాతంత్య్ర సమరయోధులు స్వేచ్ఛ కోసం పోరాడినట్లే మనం సుస్థిర పర్యావరణ అభివృద్ధి కోసం కృషి చేయాలి. అప్పుడే మన దేశం సాంస్కృతిక , విద్య, సాంకేతిక, పర్యావరణ సమతుల్య అభివృద్ధికి ప్రతీకగా ఉంటుంది. అభివృద్ధి, సాంకేతిక పురోగతికి ప్రజల భాగస్వామ్యం కలిస్తే మన దేశం ప్రపంచంలో పర్యావరణ వికసిత భారత్‌గా నిలుస్తుంది. భారత రవీందర్ 99125 36316

మన తెలంగాణ 22 Nov 2025 12:24 pm

Bigg Boss 9 : కొట్టుకోవడం ఒక్కటే మిగిలింది... ఇవేం అరుపుల్రా బాబూ?

బిగ్ బాస్ సీజన్ 9 ఎండింగ్ వచ్చేసరికి కంటెస్టెంట్ల మధ్య ఘర్షణలు ఎక్కువవుతున్నాయి

తెలుగు పోస్ట్ 22 Nov 2025 12:24 pm

అన్నిటికీ నన్ను బాధ్యుడిని చేయొద్దు: పోలీసు విచారణలో ఐబొమ్మ రవి

ఐబొమ్మ రవి కస్టడీలో కీలక విషయాల వెల్లడి పైరసీ వెబ్‌సైట్ ఐబొమ్మ్ నిర్వాహకుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇమంది రవి పోలీసు కస్టడీలో కీలక విషయాలు వెల్లడిస్తున్నాడు. ఐదు రోజుల కస్టడీలో భాగంగా రెండోరోజైన శుక్రవారం సైబర్‌క్రైమ్ పోలీసులు జరిపిన విచారణలో పైరసీ నెట్‌వర్క్‌కు సంబంధించిన మరిన్ని వివరాలు బయటపడ్డాయి. బెట్టింగ్ యాప్‌ల ద్వారా సంపాదించిన డబ్బుతోనే రవి పైరసీ సినిమాలను కొనుగోలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. విచారణలో తేలిన వివరాల ప్రకారం, రవి తన ఐబొమ్మ వెబ్‌సైట్‌ను […] The post అన్నిటికీ నన్ను బాధ్యుడిని చేయొద్దు: పోలీసు విచారణలో ఐబొమ్మ రవి appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 22 Nov 2025 12:17 pm