Cartoon 19 Nov 2025 |ఆంధ్రప్రభలో నేటి కార్టూన్ ఔరా
Cartoon 19 Nov 2025 | ఆంధ్రప్రభలో నేటి కార్టూన్ ఔరా Cartoon
Dollars 10 |బాసర హుండీ ఆదాయం 43 లక్షలు
Dollars 10 | బాసర హుండీ ఆదాయం 43 లక్షలు Dollars 10
10 lakh |ఏటా పది లక్షల మందికి ‘ఏఐ’పై శిక్షణ
10 lakh | ఏటా పది లక్షల మందికి ‘ఏఐ’పై శిక్షణ 10
Medaram | 250 మంది చిరు వ్యాపారస్తులు
Medaram | 250 మంది చిరు వ్యాపారస్తులు Medaram | తాడ్వాయి, ఆంధ్రప్రభ
CM Revanth |వ్యవసాయ మార్కెట్లకు రండి.. రైతుల కష్టాలు చూడండి
CM Revanth | వ్యవసాయ మార్కెట్లకు రండి.. రైతుల కష్టాలు చూడండి CM
100 Days |ఐటీడీఏ పల్స్ యాప్ శ్రీకారం
100 Days | ఐటీడీఏ పల్స్ యాప్ శ్రీకారం 100 Days |
Call 100 | 100కు గానీ, 1908కి గానీ…
Call 100 | 100కు గానీ, 1908కి గానీ… Call 100 |
Temple |వైభవంగా మాస కల్యాణోత్సవం
Temple | వైభవంగా మాస కల్యాణోత్సవం Temple | మునుగోడు, ఆంధ్రప్రభ :
127 Sheep |పశువులకు ఉచిత వైద్యం…
127 Sheep | పశువులకు ఉచిత వైద్యం… 127 Sheep | కమ్మర్
18 Days |వేటాడి చంపిన నిందితులకు రిమాండ్..
18 Days | వేటాడి చంపిన నిందితులకు రిమాండ్.. 18 Days |
44th N H |పోలీస్ వాహనంలో తరలింపు
44th N H | పోలీస్ వాహనంలో తరలింపు 44th N H
Accident |గీతకార్మికుడికి తీవ్ర గాయాలు
Accident | గీతకార్మికుడికి తీవ్ర గాయాలు Accident | మోత్కూర్, ఆంధ్రప్రభ :
2 youths |బైంసా రహదారిపై ఆందోళన
2 youths | బైంసా రహదారిపై ఆందోళన 2 youths | బాసర
Fire |జిన్నింగ్ మిల్లులో ఇద్దరు కార్మికులు సజీవదహనం
Fire | జిన్నింగ్ మిల్లులో ఇద్దరు కార్మికులు సజీవదహనం Fire | జడ్చర్ల,
6 am to 5 pm |ఇసుకకొరత లేకుండాచూడండి…
6 am to 5 pm | ఇసుకకొరత లేకుండాచూడండి… 6 am
HIDMA ENCOUNTER : హిడ్మా అంతం
HIDMA ENCOUNTER : హిడ్మా అంతం ( ఆంధ్రప్రభ, ఏపీ న్యూస్ నెట్
Vijayawada |రైల్వే ప్రాజెక్టులు త్వరగా ప్రారంభించండి..
Vijayawada | రైల్వే ప్రాజెక్టులు త్వరగా ప్రారంభించండి.. రైల్వే స్టేషన్ అభివృద్ది పనుల
10 lakhs |టెస్టుల పేరుతో 500 కోట్లు దుబారా…
10 lakhs | టెస్టుల పేరుతో 500 కోట్లు దుబారా… 10 lakhs
శ్రీ సత్యసాయి బాబా శత జయంతి వేడుకలు ప్రారంభం…
ఘనంగా సత్యసాయి రథోత్సవం. రథోత్సవంలో పాల్గొన్న మాజీ ఉపరాష్ట్రపతి, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు… విశాలాంధ్ర పుట్టపర్తి:- శ్రీ భగవాన్ సత్యసాయిబాబా రథోత్సవం ఘనంగా నిర్వహించారు. మంగళవారం వేద పండితుల వేదమంత్రోచ్ఛానులతో రథోత్సవ వేడుకలు ప్రారంభమయ్యాయి.సత్యమ్మ దేవాలయం నుంచి ప్రారంభమై ఉత్తర గోపురం వరకు రథాన్ని లాగారు. విశేష ఆకర్షణగా కోలాటాలు, కళా జాతర బృందాలు,కీలుగుర్రాలు , డబ్బు వాయిద్యాలు , మంగళ వాయిద్యాలు, గరగర నృత్యం, పిల్లల వేషధారణ, భక్తులను అబ్బురపరిచాయి. సాయి నామస్మరణలతో పురవీధులు పులకరించాయి.రథోత్సవ […] The post శ్రీ సత్యసాయి బాబా శత జయంతి వేడుకలు ప్రారంభం… appeared first on Visalaandhra .
Kurnool |మాదకద్రవ్య రహిత సమాజంగా మారుద్దాం
Kurnool | మాదకద్రవ్య రహిత సమాజంగా మారుద్దాం నగరపాలక సంస్థ కమిషనర్ పి.విశ్వనాథ్
కుష్టువ్యాధి రాకుండా అవగాహన ఉండాలి
-జిల్లా లెప్రసీ అధికారి డాక్టర్ జయలక్ష్మి విశాలాంధ్ర-రాప్తాడు : కుష్టు వ్యాధిబారిన పడకుండా ప్రజలు అవగాహన కలిగి ఉండాలని జిల్లా డి ఎం హెచ్ ఓ జిల్లా కుష్టువ్యాధి అధికారి డాక్టర్ జయలక్ష్మి సూచించారు. కుష్టువ్యాధిపై అవగాహన కల్పిస్తూ ఇంటింటి సర్వే కార్యక్రమాన్ని మంగళవారం రాప్తాడులో పరిశీలించారు. ప్రతి ఆశా కార్యకర్త రోజు కు 20 ఇళ్ల వరకు కుష్టు వ్యాధి సర్వే చేయాలన్నారు. ఇంటి వద్దకు వెళ్లినపుడు ఇంట్లో వారందరికీ స్పర్శ లేని రాగి రంగు […] The post కుష్టువ్యాధి రాకుండా అవగాహన ఉండాలి appeared first on Visalaandhra .
Farmer | అన్నదాత సుఖీభవ జిల్లాలో 2.72 లక్షల మంది రైతులకు రూ.181
అర్హులందరికీ ఇండ్లు నిర్మించడమే ప్రభుత్వ లక్ష్యం.ఎమ్మెల్యే
విశాలాంధ్ర తాడిపత్రి : ప్రధానమంత్రి ఆవాస్ యోజన 2.0 పథకం క్రింద 32, 33, 34 వార్డుల లబ్ధిదారులకు గృహమంజూరు పత్రాలను మంగళవారం ఎమ్మెల్యే జె.సి. అస్మిత్ రెడ్డి అందజేశారు. నందలపాడు రైల్వే స్టేషన్ వద్ద ఉన్న ప్రగతి పాఠశాలలో హౌసింగ్ శాఖ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే, అర్హులైన నిరుపేదలందరికీ ఇండ్లు నిర్మించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. కూటమి ప్రభుత్వం ఎన్నికలలో ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తూ ముందుకు సాగుతోందని, రాబోవు రోజుల్లో పేద […] The post అర్హులందరికీ ఇండ్లు నిర్మించడమే ప్రభుత్వ లక్ష్యం.ఎమ్మెల్యే appeared first on Visalaandhra .
Collector |రైతులకు అవగాహన అవసరం..
Collector | రైతులకు అవగాహన అవసరం.. జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి Collector |
ఘనంగా జరిగిన కవి సమ్మేళన కార్యక్రమం..
గ్రంధాలయ అధికారిని అంజలి సౌభాగ్యవతివిశాలాంధ్ర ధర్మవరం; పట్టణంలోని బాబు జగ్జీవన్ రామ్ నగర్ లో గల పౌర శాఖ ప్రధాన గ్రంథాలయంలో నాలుగవ రోజు 58వ గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా కవి సమ్మేళన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరిగిందని గ్రంథాలయ అధికారిని అంజలి సౌభాగ్యవతి తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో కవి ప్రఫుల్ల చంద్ర, టీటీడీ ధర్మాచార్యులు వెంకటేశులు, కాకుమాని రవీంద్ర గాయకులు నాగరాజు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు అని తెలిపారు. అనంతరం ముఖ్య […] The post ఘనంగా జరిగిన కవి సమ్మేళన కార్యక్రమం.. appeared first on Visalaandhra .
Kurnool |వేసవికి ముందస్తు చర్యలు
Kurnool | వేసవికి ముందస్తు చర్యలు జిల్లా కలెక్టర్ డా. సిరి.. Kurnool
56 women |గర్భిణీ స్ర్తీలకు అమ్మ ఒడి
56 women | గర్భిణీ స్ర్తీలకు అమ్మ ఒడి 56 women |
టీచ్ టూల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఉపాధ్యాయులకు ఎంతో ఉపయోగకరం..
మండల విద్యాశాఖ అధికారి గోపాల్ నాయక్విశాలాంధ్ర ధర్మవరం:: ప్రభుత్వం ద్వారా నిర్వహిస్తున్న సర్వ శిక్ష అభియాన్ కార్యక్రమం కింద ఉపాధ్యాయులందరికీ టీచ్ టు ట్రైనింగ్ కార్యక్రమం ఎంతగానో ఉపయోగపడుతుందని ఎంఈఓ గోపాల్ నాయక్ తెలిపారు. ఈ సందర్భంగా వారు పట్టణంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో ఈ శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం ఏపీ ఎంఈఓ గోపాల్ నాయక్ మాట్లాడుతూ విద్యార్థులకు ఏ విధంగా అయితే మన మూల్యాంకనం చేస్తామో ,అదేవిధంగా టీచ్ టూల్ అనేది ఉపాధ్యాయుల […] The post టీచ్ టూల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఉపాధ్యాయులకు ఎంతో ఉపయోగకరం.. appeared first on Visalaandhra .
Puttaparthi |కనుల పండుగగా సత్యసాయి రథోత్సవం…
Puttaparthi | కనుల పండుగగా సత్యసాయి రథోత్సవం… బ్రహ్మోత్సవాలను తలపించిన వేడుకలు…భారీ ఎత్తున
Charitable Trust |అనునిత్యం ప్రజా సమ్యలపై ….
Charitable Trust | అనునిత్యం ప్రజా సమ్యలపై …. Charitable Trust |
COLLECTOR |వికలాంగులకు వినికిడి యంత్రాల పంపిణీ
COLLECTOR | వికలాంగులకు వినికిడి యంత్రాల పంపిణీ COLLECTOR | చిత్తూరు, ఆంధ్రప్రభ
నృత్య పోటీలలో రాణించిన సూర్యా హై స్కూల్ విద్యార్థిని యామిని
విశాలాంద్ర ధర్మవరం:: పట్టణంలోని సాయి నగర్లో గల సూర్య ఉన్నత పాఠశాల విద్యార్థిని టీఎం. యామిని రాకింగ్ స్టార్స్ డాన్స్ ధర్మవరం ఆధ్వర్యంలో హైదరాబాద్ రవీంద్రభారతిలో ఇంటర్నేషనల్ డ్యాన్స్ 2025 పోటీల్లో ప్రతిభ ఘనపరిచి ప్రశంసా పత్రం పొందడం జరిగిందని పాఠశాల కరస్పాండెంట్ నరేంద్రబాబు, డాన్స్ మాస్టర్ లోకేష్ తెలిపారు. ఈ సందర్భంగా కర్రీస్పాండెంట్, డాన్స్ మాస్టర్ తో పాటు పాఠశాల ఉపాధ్యాయులు తోటి విద్యార్థులు టీఎం యామినీకు అభినందన శుభాకాంక్షలు తెలియజేశారు. మా పాఠశాలలో చదువుతోపాటు […] The post నృత్య పోటీలలో రాణించిన సూర్యా హై స్కూల్ విద్యార్థిని యామిని appeared first on Visalaandhra .
డిగ్రీ స్పాట్ అడ్మిషన్లను సద్వినియోగం చేసుకోండి..
ప్రిన్సిపాల్ కరణం హర్షవర్ధన్విశాలాంధ్ర ధర్మవరం : పట్టణంలోని రేగాటిపల్లి రోడ్డు నందు గల శ్రీ వివేకానంద డిగ్రీ కళాశాల నందు వివిధ గ్రూపులలో స్పాట్ అడ్మిషన్లు కలవు అని ప్రిన్సిపాల్ కరణం హర్షవర్ధన్ , కళాశాల ఇంచార్జి రమేష్ తెలిపారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ మాట్లాడుతూ మేనేజెంట్ కోటా కింద బిసిఎ, బీబీఏ గ్రూపుల నందు 18 సీట్లు, బీకాం నందు 30 సీట్లు, బీఎస్సీ కంప్యూటర్స్ నందు 25 సీట్లు, బీఎస్సీ బాటని నందు 15 […] The post డిగ్రీ స్పాట్ అడ్మిషన్లను సద్వినియోగం చేసుకోండి.. appeared first on Visalaandhra .
MLA |ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం
MLA | ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం MLA| శ్రీకాకుళం, ఆంధ్రప్రభ :
ఉచిత సంతాన సాఫల్య అవగాహన శిబిరమును సద్వినియోగం చేసుకోండి..
స్పందన సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అధినేతలు డాక్టర్ బషీర్,డాక్టర్ సోనియావిశాలాంధ్ర ధర్మవరం: పట్టణములోని పుట్టపర్తి రోడ్ సాయిబాబా గుడి దగ్గర గల స్పందన సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ యందు ఈ నెల 19వ తేదీ బుధవారం ఉదయం 10:30 గంటల నుండి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఉచిత సంతాన సాఫల్య అవగాహన శిబిరమును సద్వినియోగం చేసుకోవాలని స్పందన సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అధినేతలు డాక్టర్ బషీర్, డాక్టర్ సోనియా తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ పిల్లలు పుట్టకపోవడం […] The post ఉచిత సంతాన సాఫల్య అవగాహన శిబిరమును సద్వినియోగం చేసుకోండి.. appeared first on Visalaandhra .
30 years | 30 సంవత్సరాల నుండి పోరాటం…
30 years | 30 సంవత్సరాల నుండి పోరాటం… 30 years |
Award | ప్రకాశం… భేష్ !! @. వాటర్ షెడ్ పనుల్లో ఉత్తమ
Youth |పేర్లను గోప్యంగా ఉంచుతాం…
Youth | పేర్లను గోప్యంగా ఉంచుతాం… Youth | కురవి, ఆంధ్రప్రభ :
Photos : santhana prapthirasthu Success Meet
The post Photos : santhana prapthirasthu Success Meet appeared first on Telugu360 .
ప్రముఖ సింగర్ జుబీన్ గార్గ్ 19 సెప్టెంబర్ 2025న సింగపూర్లో మరణించారు
Nandyal |ఉద్యోగం కావాలంటే రూ.3లక్షల డిపాజిట్
Nandyal | ఉద్యోగం కావాలంటే రూ.3లక్షల డిపాజిట్ రూ.35 కోట్ల మోసంలో నలుగురు
Disastrous time for Theatre Industry
November is usually a dull season for films. With all the recent new releases rejected badly, the exhibitors are struggling to run the theatres. Ravi Teja’s Mass Jathara ended up as a disaster and followed by new releases like Jatadhara, Kaantha and others. The Girlfriend provided some relief for the multiplexes but the numbers dropped […] The post Disastrous time for Theatre Industry appeared first on Telugu360 .
FARMER |అన్నదాతలకు గుడ్ న్యూస్
FARMER | అన్నదాతలకు గుడ్ న్యూస్ రేపు రైతుల ఖాతాలో అన్నదాత సుఖీభవ
విజయవాడ, కాకినాడలో మొత్తం 31 మంది మావోయిస్టులను అరెస్ట్ చేశాం
ఏడీజీ మహేశ్ చంద్ర లడ్డావిజయవాడ, కాకినాడ ప్రాంతాల్లో పెద్ద సంఖ్యలో మావోయిస్టులను అరెస్ట్ చేసినట్లు అదనపు డీజీ (ఇంటెలిజెన్స్) మహేశ్ చంద్ర లడ్డా వెల్లడించారు. ఈ పరిణామం రాష్ట్రంలో తీవ్ర కలకలం సృష్టించింది. అరెస్ట్ అయిన వారిలో ఛత్తీస్గఢ్కు చెందిన కొందరు ముఖ్య నేతలు కూడా ఉన్నట్లు సమాచారం.విజయవాడ శివారులోని కానూరు న్యూ ఆటోనగర్లో ఉన్న నాలుగు అంతస్తుల భవనంలో మావోయిస్టులు ఆశ్రయం పొందుతున్నారని ఇంటెలిజెన్స్ వర్గాల నుంచి పోలీసులకు పక్కా సమాచారం అందింది. దీంతో రంగంలోకి […] The post విజయవాడ, కాకినాడలో మొత్తం 31 మంది మావోయిస్టులను అరెస్ట్ చేశాం appeared first on Visalaandhra .
2800 Crore |రైతులకు ఇచ్చిన హామీని నెరవేర్చని కాంగ్రెస్
2800 Crore | రైతులకు ఇచ్చిన హామీని నెరవేర్చని కాంగ్రెస్ 2800 Crore
Tirupati |భూసేకరణ పనులను వేగవంతం చేయాలి
Tirupati | భూసేకరణ పనులను వేగవంతం చేయాలి గడువులోగా రైల్వే ప్రాజెక్టులు పూర్తి
CMRF 4 lakh |సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందజేత
CMRF 4 lakh | సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందజేత CMRF 4 lakh
విజయవాడలో మావోయిస్టుల కలకలం… ఒకే భవనంలో 27 మంది నక్సల్స్ అరెస్ట్
కేంద్ర, రాష్ట్ర బలగాల జాయింట్ ఆపరేషన్లో 27 మంది అరెస్ట్ అరెస్టయిన వారిలో 12 మంది మహిళలు, నలుగురు కీలక నేతలుఆయుధ డంపుల కోసం ముమ్మరంగా కొనసాగుతున్న గాలింపువిజయవాడ నగర శివార్లలో మావోయిస్టుల కదలికలు తీవ్ర కలకలం రేపాయి. అత్యంత పకడ్బందీగా అందిన సమాచారంతో కేంద్ర, రాష్ట్ర బలగాలు సంయుక్తంగా చేపట్టిన భారీ ఆపరేషన్లో 27 మంది మావోయిస్టులు పట్టుబడ్డారు. కానూరు కొత్త ఆటోనగర్ ప్రాంతంలోని ఓ భవనాన్ని షెల్టర్గా మార్చుకుని కార్యకలాపాలు సాగిస్తున్న వీరిని అదుపులోకి […] The post విజయవాడలో మావోయిస్టుల కలకలం… ఒకే భవనంలో 27 మంది నక్సల్స్ అరెస్ట్ appeared first on Visalaandhra .
వైభవ్ని ప్రత్యక్షంగా కలవడం ఆనందంగా ఉంది: ఒమన్ ప్లేయర్స్
దోహా: ఆసియా కప్ రైజింగ్ స్టార్స్లో భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ అదరగొడుతున్నాడు. యుఎఇ అండర్19తో జరిగిన మ్యాచ్లో కేవలం 32 బంతుల్లోనే శతకం సాధించిన వైభవ్.. ఆ మ్యాచ్లో 42 బంతుల్లో 144 పరుగులు చేశాడు. ఇందులో 11 ఫోర్లు, 15 సిక్సులు ఉన్నాయి. ఆ తర్వాత పాకిస్థాన్ అండర్19తో జరిగిన మ్యాచ్లో 28 బంతుల్లో 45 పరుగులు సాధించాడు. ప్రస్తుతానికి రెండు మ్యాచుల్లో కలిపి 189 పరుగులతో టోర్నమెంట్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా వైభవ్ నిలిచాడు. కాగా, మంగళవారం భారత ఏ జట్టు, ఒమన్తో తలపడనుంది. ఈ సందర్భంగా వైభవ్ని కలుసుకోవడం ఆనందంగా ఉందని ఒమన్ ఆటగాళ్లు ఆర్యన్ బిస్త్, సమయ్ శ్రీవాత్సవ అన్నారు. ‘వైభవ్ని కేవలం టివిల్లో చూడటమే.. మరికాసేపట్లో ప్రత్యక్షంగా అతడితో తడపడనున్నాం. మనకు 14 సంవత్సరాల వయసున్నప్పుడు బంతిని అంత దూరం బాదలేం. కానీ, వైభవ్ మాత్రం అందుకు మినహాయింపు. అతడు అద్భుతంగా, అలవోకగా సిక్సులు బాదుతున్నాడు’ అని ఆర్యన్ బిస్త్ అన్నాడు. ‘అతన్ని కలవబోతున్నందుకు చాలా ఆనందంగా ఉంది. నేను క్రికెట్పై అతడి దృక్పథం ఏంతో తెలుసుకొనేందుకు ఉత్సాహంగా ఉన్నాను. అతడు కేవలం 14 సంవత్సరాల వయసులోనే అంత పెద్ద సిక్సులు కొడుతున్నాడు. నేను అతడిని కలిసి.. మాట్లాడదామని అనుకుంటున్నా’ అని సమయ్ శ్రీవాత్సవ తెలిపాడు.
Rains |నెల్లూరు జిల్లాలో వర్షాలు
Rains | నెల్లూరు జిల్లాలో వర్షాలు rains | నెల్లూరు ప్రతినిధి, ఆంధ్రప్రభ
110 students |పాఠశాలకు తాళం!
110 students | పాఠశాలకు తాళం! 110 students | అచ్చంపేట, ఆంధ్రప్రభ
POLICE |రైళ్లలో ఫోన్లు దొంగలు అరెస్ట్…
POLICE | రైళ్లలో ఫోన్లు దొంగలు అరెస్ట్… 6లక్షల విలువ గల 26
2 crores |ఆదిలాబాద్ కలెక్టర్కు జలసంరక్షణ పురస్కారం
2 crores | ఆదిలాబాద్ కలెక్టర్కు జలసంరక్షణ పురస్కారం 2 crores |
రైతు రాష్ట్ర సమ్మేళనానికి తరలి వెళ్లిన రైతు సంఘం నాయకులు
విశాలాంధ్ర – పెద్దకడబూరు (కర్నూలు) : ఆదోనిలో జరుగుతున్న పత్తి రైతుల రాష్ట్ర సమ్మేళనానికి మంగళవారం పెద్దకడబూరు నుంచి రైతు సంఘం నాయకులు, కార్యకర్తలు బయలు దేరారు. ఈ సందర్భంగా సిపిఐ మండల కార్యదర్శి వీరేష్, రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ఆంజనేయ మాట్లాడుతూ రాష్ట్రంలో అరకొర పంటలు పండడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారన్నారు. దీనికి పండించిన పంటలకు గిట్టుబాటు ధర లేక, పెట్టుబడి చేతికి రాక రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోయారన్నారు. అధిక వర్షాల వల్ల […] The post రైతు రాష్ట్ర సమ్మేళనానికి తరలి వెళ్లిన రైతు సంఘం నాయకులు appeared first on Visalaandhra .
డెలివరీ మధ్యలో కూతురికి చదువు క్లాస్! #ViralVideo #Swiggy #Hyderabad #FatherDaughter #Inspiration
Ration Card |నిర్మాణంలో ఉన్న డబుల్ బెడ్ రూమ్ పూర్తి చేయాలి
Ration Card | నిర్మాణంలో ఉన్న డబుల్ బెడ్ రూమ్ పూర్తి చేయాలి
Cyber scam: నకిలీ యాప్, నకిలీ లాభాలు...₹1.34 కోట్లు కోల్పోయిన సాఫ్ట్వేర్ ఇంజనీర్
కొండాపూర్ కి చెందిన 36 ఏళ్ల సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఒకరు నకిలీ స్టాక్-ట్రేడింగ్ యాప్, వాట్సాప్ గ్రూప్తో మోసపోయి ₹1.34 కోట్లు కోల్పోయినట్టు సైబరాబాద్ సైబర్క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు
MLA |పార్ధివదేహానికి నివాళులు
MLA | పార్ధివదేహానికి నివాళులు Warangal | గీసుకొండ, ఆంధ్రప్రభ : వరంగల్
Childrens |చిన్నారులకు పౌష్టికాహారం అందించండి..
Childrens | చిన్నారులకు పౌష్టికాహారం అందించండి.. Childrens | కర్నూలు ఆంధ్రప్రభ: అంగన్వాడీ
Kosigi | మామను చంపిన అల్లుడు Kosigi | కోసిగి, ఆంధ్రప్రభ :
Medical Camp | 104 మంది రోగులకు చికిత్సలు…
Medical Camp | 104 మంది రోగులకు చికిత్సలు… Warangal | నల్లబెల్లి,
నితీశ్ ప్రమాణ స్వీకారానికి చంద్రబాబు, లోకేశ్…ఈ నెల 20న పాట్నాకు పయనం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, రాష్ట్ర ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ బీహార్ పర్యటనకు వెళ్లనున్నారు. బీహార్ ముఖ్యమంత్రిగా జేడీయూ అధినేత నితీశ్ కుమార్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరు కావాల్సిందిగా వారికి ఆహ్వానం అందింది. ఈ మేరకు ఇరువురు నేతలు ఈ నెల 20వ తేదీన పాట్నాకు వెళ్లనున్నారు.ఇటీవల జరిగిన బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో మంత్రి నారా లోకేశ్ ఎన్డీఏ కూటమి తరఫున ప్రచారంలో చురుగ్గా పాల్గొన్న విషయం తెలిసిందే. ఎన్నికల సమయంలో ఆయన […] The post నితీశ్ ప్రమాణ స్వీకారానికి చంద్రబాబు, లోకేశ్…ఈ నెల 20న పాట్నాకు పయనం appeared first on Visalaandhra .
Tirumala |సామాన్య భక్తులకు భారీ ప్రాధాన్యత
Tirumala | సామాన్య భక్తులకు భారీ ప్రాధాన్యత టీటీడీ కీలక నిర్ణయాలు Tirumala
విజయవాడలో 27 మంది మావోయిస్టుల అరెస్ట్
విజయవాడ: నగరంలో మావోయిస్టుల సంచారం కలకలం సృష్టించింది. నగర శివారులో కానూరు కొత్త ఆటోనగర్లో కేంద్ర బలగాలు సోదాలు చేపట్టాయి. ఈ సోదాల్లో ఛత్తీస్గఢ్కి చెందిన 27 మంది మావోలను అరెస్ట్ చేశారు. ఓ భవనాన్ని షెల్టర్గా చేసుకొని మావోలు ఉన్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు అక్కడ తనిఖీలు చేపట్టారు. అరెస్ట్ అయిన వారిలో 12 మంది మహిళలు, నలుగురు కీలక హోదాల్లోని వ్యక్తులు ఉన్నట్లు తెలుస్తోంది. 11 మంది సానుభూతిపరులు, మిలీషియా సభ్యులను కూడా అదుపులోకి తీసుకున్నారు. నాలుగు చోట్ల డంప్లు ఏర్పాటు చేసినట్లు పోలీసులకు సమాచారం అందింది. వాటిని స్వాధీనం చేసుకునేందుకు విస్తృతంగా గాలింపు చేపట్టారు.
Narcotics | పోలీసుల ప్రతజ్ఞ Manchryala | చెన్నూర్, ఆంధ్రప్రభ : మాదక
KTR |పోరాటాలతోనే రైతు సమస్యలకు చెక్!
KTR | పోరాటాలతోనే రైతు సమస్యలకు చెక్! Adilabad | ఆదిలాబాద్ బ్యూరో,
గాలింపు చర్యలు విస్తృతం చేశాం : మహేష్ చంద్ర లడ్డా
మారేడుమిల్లి: ఆంధ్రప్రదేశ్ అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఎన్ కౌంటర్ లో ఆరుగురు చనిపోయారని ఇంటిలిజెన్స్ ఎఐడి మహేష్ చంద్ర లడ్డా తెలిపారు. కృష్ణా జిల్లా, విజయవాడ, కాకినాడలో మావోయిస్టులను అరెస్టు చేశామని అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అరెస్టైన వారిలో 9 మంది సెంట్రల్ కమిటీ సభ్యులు ఉన్నారని, మంగళవారం ఉ.6.30 నుంచి 7 గంటల మధ్యలో ఎన్ కౌంటర్ జరిగిందని తెలియజేశారు. ఇంటలిజెన్స్ సమాచారంతో గాలింపు చర్యలు విస్తృతం చేశామని మహేష్ చంద్ర లడ్డా పేర్కొన్నారు.
JAGTIAL | విద్యుత్ ఘాతంతో.. ఇద్దరికి తీవ్ర గాయాలు JAGTIAL | గొల్లపల్లి,
గిల్ బదులు.. అతడిని జట్టులోకి తీసుకోవాలి: మాజీ క్రికెటర్
కోల్కతాలో దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్ టీం ఇండియా కెప్టెన్ శుభ్మాన్ గిల్ గాయపడిన విషయం తెలిసిందే. మెడ గాయంతో విలవిలలాడిన గిల్ను ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందించారు. రెండో ఇన్నింగ్స్లో గిల్ స్థానంలో రిషబ్ పంత్ కెప్టెన్ా వ్యవహరించాడు. అయితే గిల్కి పూర్తిగా గాయం నుంచి కోలుకోకపోతే.. రెండో టెస్ట్కి కూడా గిల్ దూరమయ్యే అవకాశం ఉంది. దీంతో గిల్ రెండో టెస్ట్లో పాల్గొన పోతే అతడి స్థానంలో రుతురాజ్ గైక్వాడ్కి జట్టులోకి తీసుకోవాలని మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా అన్నారు. ఇప్పటికే ప్రకటించిన జట్టును ప్రకటించారు కాబట్టి.. రుతురాజ్ను ఎలా తీసుకుంటారనే ప్రశ్న వస్తుంది. ‘‘సాయి సుదర్శన్, దేవ్దత్ పడిక్కల్ రిజర్వ్లో ఉన్నారు. వీరిద్దరు ఎడమ చేతి వాటం బ్యాటర్లు. ఇప్పటికే తుది జట్టులో ఆరుగురు లెఫ్ట్ హ్యాండర్లు ఉన్నారు. ఆ ఇద్దరిలో ఎవరిని తీసుకున్న మొత్తం ఏడుగురు ఎడమచేతి వాటం బ్యాటర్లు అవుతారు. ఇది సమంజసం కాదు’’ అని ఆకాశ్ పేర్కొన్నారు. అభిమన్యు ఈశ్వరన్, సర్ఫరాజ్ ఖాన్ ఇద్దరు కుడి చేతి వాటం బ్యాటర్లు అయినప్పటికీ.. ఆకాశ్ మాత్రం రుతురాజ్కే మద్దతు ఇస్తున్నారు. ‘రుతురాజ్ అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు. భారత్ ఏ తరఫున వన్డేల్లో పరుగులు రాబడుతున్నాడు. అతడికి రెడ్ బాల్ క్రికెట్లో అవకాశం దక్కడం లేదు. రుతురాజ్.. రంజీ దులీప్ ట్రోఫీలో చక్కగా రాణించాడు’’ అని ఆకాశ్ చోప్రా పేర్కొన్నారు.
మాదకద్రవ్యాల నిర్మూలనకు సామూహిక ప్రతిజ్ఞ
జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ పిలుపు మహబూబాబాద్, నవంబర్ 18 (జనం సాక్షి): నషాముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా మంగళవారం జిల్లా సంక్షేమ శాఖ …
ఐబొమ్మ రవి ఎలా దొరికాడంటే? #Crime #Hyderabad #iBOMMA #Police #DCPKavitha #WhatsAppEDITOR NOTES
ప్రతిభను వెలికితీసేందుకు పోటీలు దోహదం: ఎంపీ, ఎమ్మెల్యే
జయశంకర్ భూపాలపల్లి బ్యూరో, (జనంసాక్షి):యువతలో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసేందుకు పోటీలు దోహదపడతాయని వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య, భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావులు …
CM Revanth |రూ.4.33 కోట్ల కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ
CM Revanth | రూ.4.33 కోట్ల కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ
Yanamala Ramakrishnudu : యనమల రూటు మార్చారా? అటు వైపు చూపు పడిందా?
తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు తన రూటు మార్చినట్లు కనపడుతుది.
వంట నూనె 3సార్లు కంటే వాడితే జరిమానా#Kerala #FoodSafety #PublicHealth #Restaurants #Telangana
Kadiam Kavya |సంక్షేమ పథకాలు సక్రమంగా అందించాలి
Kadiam Kavya | సంక్షేమ పథకాలు సక్రమంగా అందించాలి కేంద్ర నిధులు సకాలంలో
YSRCP Leader Karumuri Venkata Reddy Arrested in Hyderabad
Police in Hyderabad arrested YSRCP leader and Andhra Pradesh official spokesperson Karumuru Venkat Reddy early this morning. A police team from Andhra Pradesh reached his residence in Kukatpally and took him into custody. The sudden arrest triggered strong reactions from his family, who alleged that officers neither issued prior notices nor informed them before taking […] The post YSRCP Leader Karumuri Venkata Reddy Arrested in Hyderabad appeared first on Telugu360 .
Madvi Hidma Encounter: Inside Operation Black Forest
Madvi Hidma, one of India’s most feared Maoist commanders, was killed early Tuesday morning in a high-intensity encounter in the dense forest region of Maredumalli in Andhra Pradesh. His wife and core team members were also eliminated in the operation. Intelligence ADG Mahesh Chandra Ladda officially confirmed the encounter in a press briefing, calling it […] The post Madvi Hidma Encounter: Inside Operation Black Forest appeared first on Telugu360 .
పొగమంచులో ప్రయాణాలు చేయొద్దు భూపాలపల్లి ఎస్పీ కిరణ్ ఖరే
జయశంకర్ భూపాలపల్లి బ్యూరో, (జనంసాక్షి):ప్రస్తుత వాతావరణంలో పొగమంచు తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో రాత్రి, తెల్లవారుజామున అవసరమైతే తప్ప ప్రయాణాలు చేయవద్దని భూపాలపల్లి జిల్లా ఎస్పీ కిరణ్ ఖరే …
Panchayath Polls: Can Congress repeat Jubilee Hills feat?
Thanks to the thumping victory in Jubilee Hills bye election, Congress Government has finally decided to hold Panchayath elections. As bypoll victory gave a huge confidence boost, Revanth Sarkar has mustered courage to hold Panchayath elections. The decision to go ahead with Panchayath elections was taken in the Cabinet meeting held on Monday. As the […] The post Panchayath Polls: Can Congress repeat Jubilee Hills feat? appeared first on Telugu360 .
Medak |ప్రభుత్వ భూముల్లో అక్రమ మట్టి రవాణా..
Medak | ప్రభుత్వ భూముల్లో అక్రమ మట్టి రవాణా.. గుమ్మడిదల, (ఆంధ్రప్రభ) :
కుప్రియాల్ వద్ద యాక్సిడెంట్ తక్షణమే స్పందించిన పోలీసు సిబ్బంది
నవంబర్ 18 (జనంసాక్షి)సదాశివనగర్ మండలం కుప్రియాల్ గ్రామ శివారులో మంగళవారం 44వ జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు గాయపడ్డారు. మండలంలోని బొంపల్లి గ్రామానికి చెందిన …
కూటమి ప్రభుత్వంలో పోలీస్ అధికారికే భద్రత లేదు : అంబటి
అమరావతి: వైఎస్ ఆర్ సిపి నేత, పార్టీ అధికార ప్రతినిధి కారుమూరి వెంకటరెడ్డిపై కక్షగట్టి ఎపి పోలీసులు అరెస్టు చేశారని వైఎస్ఆర్ సిపి మాజీ మంత్రి అంబటి రాంబాబు తెలిపారు. కారుమూరి వెంకటరెడ్డి అరెస్టు అక్రమమని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వెంకటరెడ్డి అరెస్టుకు కారణాలు చెప్పాలని, సమాధానం కోసం పోలీసులకు ఫోన్ చేస్తే స్పందించట్లేదని అంబటి మండిపడ్డారు. పరకామణి కేసులో విచారణకు వెళ్తూ సిఐ చనిపోయారని, హత్యా.. ఆత్మహత్యా అనేది ఎవరికీ తెలియదని ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వంలో పోలీస్ అధికారికే భద్రత లేదని, ఎపి సిఎం చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్ చెప్పిందే సిట్ అధికారులు చేస్తున్నారని ధ్వజమెత్తారు. న్యాయస్థానాలు ఎన్ని సార్లు హెచ్చరించినా.. కొంతమంది పోలీసుల్లో మార్పు రాలేదని అంబటి రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.
Super Cyclone@48 : దివిసీమ ఉప్పెన
Super Cyclone@48 : దివిసీమ ఉప్పెన (ఆంధ్రప్రభ – కృష్ణా ప్రతినిధి) దివిసీమ
Police Station |లక్కీ డ్రా పేరుతో మోసం…
Police Station | లక్కీ డ్రా పేరుతో మోసం… Nizamabad | బిక్కనూర్,
సినిమా కాదు శివుని లీలా ఇది "#Spiritual #Manali #HimachalPradesh #Travel #viralvideo
Gardens |తమ కలలను నిజం చేసుకోవాలి…
Gardens | తమ కలలను నిజం చేసుకోవాలి… Nagar Kurnool | నాగర్
Anganwadi | ఆకస్మిక తనిఖీ.. Anganwadi, కర్నూలు బ్యూరో, ఆంధ్రప్రభ : అంగన్వాడీ
మరోసారి బాంబు బెదిరింపు.. ఢిల్లీలో కలకలం
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో మరోసారి బాంబు బెదిరింపు కలకలం సృష్టించింది. కోర్టులు, విద్యాసంస్థలే లక్ష్యంగా కొందరు దుండగులు ఇ-మొయిల్ ద్వారా ఈ బెదిరింపులకు పాల్పడడ్డారు. దీంతో అధికారులు అప్రమత్తమై తనిఖీలు చేపట్టారు. తీస్ హజారీ, సాకేత్ కోర్టులు లక్ష్యంగా ఢిల్లీ పోలీసులకు బెదింరింపు మొయిల్స్ వచ్చాయి. పాక్ ఉగ్రవాద సంస్థ జైషే పేరుతో వచ్చినట్లు అధికార వర్గాలు తెలిపాయి. బెదిరింపుల నేపథ్యంలో అప్రమత్తమైన అధికారులు ముమ్మర సోదాలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ద్వారక, సాకేత్, పటియాలా హౌస్, రోహిణి కోర్టులను కూడా అప్రమత్తం చేశారు. అక్కడ కూడా తనిఖీలు చేపట్టారు. ద్వారక, ప్రశాంత్ విహార్లోని రెండు సిఆర్పిఎఫ్ పాఠశాలలకు కూడా బెదిరింపులు వచ్చాయి.
Janasena : జనసేన ఎమ్మెల్యేపై పవన్ ఆగ్రహంగా ఉన్నారా?
యలమంచిలి జనసేన ఎమ్మెల్యే సుందరపు విజయకుమార్ పై పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది

19 C