Anupama Parmeshwaran |సైకాలాజికల్ థ్రిల్లర్ తో మెప్పించేనా..?
Anupama Parmeshwaran | సైకాలాజికల్ థ్రిల్లర్ తో మెప్పించేనా..? Anupama Parmeshwaran |
26న ఉరవకొండలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి విగ్రహ ప్రతిష్ట
విశాలాంధ్ర, ఉరవకొండ (అనంతపురం జిల్లా) : ఈనెల 26వ తేదీ గురువారం ఉరవకొండలో డ్రైవర్స్ కాలనీలో (కనేకల్ క్రాస్) వద్ద పంచముఖి ఆంజనేయ స్వామి దేవాలయం సమీపంలో నిర్మితమైన కొత్త ఆలయంలో శ్రీ లక్ష్మివెంకటేశ్వర స్వామి విగ్రహ ప్రతిష్ట మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు ఆలయ కమిటీ ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ సందర్భంగా గ్రామ ప్రజలు, భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పంచముఖి ఆంజనేయ స్వామి దేవాలయ కమిటీ సభ్యులు, మరియు అర్చకులు […] The post 26న ఉరవకొండలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి విగ్రహ ప్రతిష్ట appeared first on Visalaandhra .
C/O Rayachotiy : మోస్ట్ వాంటెడ్
Andhra Prabha Crime Story C/O Rayachotiy : మోస్ట్ వాంటెడ్
ఘనంగా టీడీపీ ఇంచార్జీ రాఘవేంద్రరెడ్డి జన్మదిన వేడుకలు
విశాలాంధ్ర – పెద్దకడబూరు :(కర్నూలు): మండల కేంద్రమైన పెద్దకడబూరులోని స్థానిక బస్టాండ్ ఆవరణంలో శనివారం టీడీపీ ఆధ్వర్యంలో మంత్రాలయం నియోజకవర్గ టీడీపీ ఇంచార్జీ రాఘవేంద్రరెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. అనంతరం టీడీపీ సీనియర్ నాయకులు బసలదొడ్డి ఈరన్న, జిల్లా ప్రధాన కార్యదర్శి కోడిగుడ్ల ఏసేపు, మండల ఉపాధ్యక్షులు నల్లమల విజయ్ కుమార్, సొసైటీ ఛైర్మన్ కందనాతి నరసప్ప, ఆర్టీఎస్ తాలూకా అధ్యక్షులు దశరథరాముడు, యూనిట్ ఇంచార్జీ […] The post ఘనంగా టీడీపీ ఇంచార్జీ రాఘవేంద్రరెడ్డి జన్మదిన వేడుకలు appeared first on Visalaandhra .
Development |అమ్మవారికి ప్రత్యేక పూజలు…
Development | అమ్మవారికి ప్రత్యేక పూజలు… Development | ఇంద్రకీలాద్రి, ఆంధ్రప్రభ :
గ్రామాల అభివృద్ధికి వార్డు సభ్యుల పాత్రకీలకం..
గ్రామాల అభివృద్ధికి వార్డు సభ్యుల పాత్రకీలకం.. ఊట్కూర్, ఆంధ్రప్రభ ; గ్రామాల అభివృద్ధికి
ప్రజల రక్షణే మా బాధ్యత రామకృష్ణాపూర్, ఆంధ్రప్రభ ; రామకృష్ణాపూర్ పోలీస్ స్టేషన్
superstar|ఇక బాక్సాఫీస్ బద్దలే..
superstar| ఇక బాక్సాఫీస్ బద్దలే.. ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : లోకనాయకన్ కమల్
మంథని టౌన్, ఆంధ్రప్రభ : గుంజపడుగు గ్రామ సర్పంచ్ సంధ్య బానేష్ గ్రామంలో
రూ. 10 లక్షలతో భవన నిర్మాణానికి భూమి పూజ
సిర్పూర్ (యు), ఆంధ్రప్రభ ; కొమురం భీం అసిఫాబాద్ జిల్లా సిర్పూర్ (యు)
Tollywood Actors From Commanding to Compromising Stage
Gone are the days when the Tollywood actors used to demand big money and also hold a share in the profits. After a huge decline in the non-theatrical deals and rock-bottom theatrical market, some of the Tollywood actors are now compromising on their remuneration for work. Actors like Ravi Teja, Ram, Bellamkonda Sai Sreenivas, Gopichand […] The post Tollywood Actors From Commanding to Compromising Stage appeared first on Telugu360 .
అల్లు అర్జున్ గ్రాండ్ పార్టీ.. హాజరైన రామ్చరణ్ దంపతులు #AlluSirish #AlluArjun #RamCharan
జిల్లా కలెక్టర్ ను కలిసిన మంథని మున్సిపల్ చైర్మన్
మంథని, ఆంధ్రప్రభ : ఇటీవల నూతనంగా ఎన్నికైన మంథని మున్సిపల్ చైర్మన్ వోడ్నాల
ఆ విషయంలో భారత్కే ఒత్తిడి ఎక్కువ: దక్షిణాఫ్రికా కోచ్
టి-20 ప్రపంచకప్లో భాగంగా ఆదివారం దక్షిణాఫ్రికా, భారత్ మధ్య సూపర్-8 మ్యాచ్ జరుగునుంది. ఈ మ్యాచ్ కోసం క్రికెట్ ప్రేమికులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. 2024లో జరిగిన టి-20 ప్రపంచకప్ ఫైనల్లో ఈ రెండు జట్టు పోటీ పడ్డాయి. ఉత్కంఠగా సాగిన ఆ మ్యాచ్లో భారత్ విజయం సాధించింది. దీంతో ఈసారి ఎవరు గెలుస్తారా..? అని ఫ్యాన్స్ ఆతృతగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ మ్యాచ్కి ముందు సౌతాఫ్రికా కోచ్ కీలక షుక్రి కాన్రాడ్ వ్యాఖ్యలు చేశాడు. ఈ మ్యాచ్లో ఎక్కువ శాతం ఒత్తిడి భారత్పైనే ఉంటుందని షుక్రి వ్యాఖ్యనించాడు. ‘‘భారత్ మీదే ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఆదివారం సెమీ ఫైనల్స్ చేరుకొనే విషయంలో వారిపై అంచనాలు ఎక్కువగా ఉన్నాయి. వాళ్లు ఫైనల్స్కు కూడా చేరుకుంటారు. అయితే ఒత్తిడిలో వాళ్లు బలహీనపడతారు. నిజానికి మా ఇరు జట్లపై ఒత్తిడి ఉంటుంది’’ అని షుక్రీ అన్నాడు. అలాగే అభిషేక్ శర్మ డకౌట్ల గురించి కూడా అతడు కామెంట్ చేశాడు. ‘‘మేమంతా అత్యుత్తమ జట్టుతో మ్యాచ్ ఆడితే ఉండే ఒత్తిడి గురించి మాట్లాడుతున్నాం. నిజానికి వారు ఏ ఒత్తిడిలో ఉన్నారో తెలియదు. తాను ఆడిన మూడు మ్యాచుల్లో వరుసగా డకౌట్ అయిన వ్యక్తి జట్టులో తన స్థానం గురించి పడే ఒత్తడి గురించి నేను మాట్లాడటం లేదు’’ అని షుక్రి అన్నాడు.
YSRCP : పెద్దిరెడ్డి గాయబ్.. జగన్ కు దూరం జరగడానికి కారణమేంటి?
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కీలకం
సైబర్ నేరాలపై సమరం.. పోలీసులతో ఇన్ఫ్లుయెన్సర్ల జత!
‘జాగృత్ హైదరాబాద్ - సురక్షిత్ హైదరాబాద్’ క్యాంపెయిన్లో సరికొత్త పంథా షార్ట్ వీడియోలతో సైబర్ మోసాలపై వినూత్న అవగాహన నవ్విస్తూనే కళ్లు తెరిపిస్తున్న కంటెంట్ క్రియేటర్లు సామాజిక బాధ్యతగా ముందుకు రావాలని నగర సిపి సజ్జనార్ పిలుపు హైదరాబాద్: సైబర్ నేరాలను సమర్థవంతంగా అరికట్టేందుకు హైదరాబాద్ సిటీ పోలీసులు సరికొత్త వ్యూహంతో ముందుకు వెళ్తున్నారు. కేవలం అధికారిక హెచ్చరికలకే పరిమితం కాకుండా, సామాన్యులకు సైతం సులువుగా అర్థమయ్యే రీతిలో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ల ద్వారా విస్తృత అవగాహన కల్పిస్తున్నారు. హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ విసి సజ్జనార్, ఐపిఎస్ ఆధ్వర్యంలో విజయవంతంగా కొనసాగుతున్న ‘జాగృత్ హైదరాబాద్ - సురక్షిత్ హైదరాబాద్’ కార్యక్రమంలో భాగంగా చేపట్టిన ఈ నూతన విధానానికి విశేష స్పందన లభిస్తోంది. పోలీసుల పిలుపు మేరకు పలువురు ప్రముఖ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి, సైబర్ నేరాల తీరుతెన్నులను వివరిస్తూ తమదైన శైలిలో వీడియోలు రూపొందిస్తున్నారు. వీటిని హైదరాబాద్ సిటీ పోలీస్, సిపి విసి సజ్జనార్, ఇన్స్టాగ్రామ్ ఖాతాలతో ‘కొలాబరేట్’ చేయడం ద్వారా లక్షలాది మందికి చేరువ చేస్తున్నారు. వినోదాత్మకంగా ఉంటూనే, అత్యంత కీలకమైన సైబర్ భద్రతా సూచనలను ఈ వీడియోలు ప్రజలకు అందిస్తున్నాయి. ఆలోచింపజేస్తున్న వీడియోలు.. ఇన్ఫ్లుయెన్సర్లు ఇటీవల రూపొందించిన వీడియోలు ఎంతో వైవిధ్యంగా ఉండి నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. లాటరీ మోసాలపై కళ్లు తెరిపిస్తూ: దేశీ మామ్ వర్సెస్ స్కామర్ కాన్సెప్ట్తో రూపొందిన వీడియో ప్రాక్టికల్ గా ఆలోచింపజేస్తోంది. మీకు రూ.25 లక్షల లాటరీ తగిలింది.. ప్రాసెసింగ్ ఫీజు కోసం ఒటిపి చెప్పండి అంటూ వచ్చే ఫేక్ కాల్స్ను ఓ గృహిణి ఎంత చాకచక్యంగా తిప్పికొట్టిందనేది ఇందులో చూపించారు. అత్యాశకు పోకుండా, అపరిచితులతో బ్యాంక్ వివరాలు, ఒటిపిలు పంచుకోకూడదనే స్పష్టమైన సందేశాన్ని బలంగా వినిపించారు. ‘డిజిటల్ అరెస్ట్’పై కనువిప్పు: ప్రస్తుతం తీవ్ర కలకలం రేపుతున్న ‘డిజిటల్ అరెస్ట్’ మోసాల గుట్టును మరో వీడియో ద్వారా విప్పారు. సైబర్ నేరగాళ్లు సీబీఐ, పోలీస్, ఆర్బీఐ అధికారులమంటూ నకిలీ యూనిఫామ్స్ ధరించి.. వీడియో కాల్స్ ద్వారా ఏ విధంగా భయభ్రాంతులకు గురిచేస్తారో కళ్లకు కట్టారు. భారతదేశంలో ఏ ప్రభుత్వ దర్యాప్తు సంస్థా వీడియో కాల్ ద్వారా విచారణ చేయదు అన్న వాస్తవాన్ని ప్రజలకు స్పష్టం చేశారు. సైబర్ నేరగాళ్ల నుంచి ఫేక్ కాల్స్ వస్తే భయపడకుండా.. తక్షణమే 1930 టోల్ ఫ్రీ నెంబర్కు డయల్ చేయాలని లేదా సైబర్ క్రైమ్.జిఒవి.ఇన్ పోర్టల్లో ఫిర్యాదు చేయాలని ఈ వీడియోల ద్వారా అవగాహన కల్పిస్తున్నారు. సామాన్యులకు సైతం సులువుగా అర్థమయ్యేలా పోలీసులు, ఇన్ఫ్లుయెన్సర్లు సంయుక్తంగా చేస్తున్న ఈ ప్రయోగానికి నెటిజన్ల నుంచి అద్భుతమైన మద్దతు, ప్రశంసలు లభిస్తున్నాయి. ఫాలోయింగ్ను సమాజ హితం కోసం వాడండి సైబర్ నేరాల కట్టడికి మరింత మంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు, కంటెంట్ క్రియేటర్లు ముందుకు రావాలని పోలీస్ కమిషనర్ శ్రీ వీసీ సజ్జనర్, ఐపీఎస్ గారు విజ్ఞప్తి చేశారు. సామాజిక మాధ్యమాల్లో మీకు విశేషమైన ఫాలోయింగ్, గుర్తింపు ఉన్నాయి. దాన్ని సమాజ మార్పు కోసం వినియోగించండి. మీ మాటలకు ప్రజల ఆలోచనా విధానాన్ని మార్చే శక్తి ఉంది. సైబర్ నేరాలపై ప్రభావవంతమైన షార్ట్ వీడియోలు రూపొందించి మీ ప్లాట్ఫామ్స్ ద్వారా షేర్ చేయండి. సురక్షితమైన, చైతన్యవంతమైన సమాజ నిర్మాణం మనందరి ఉమ్మడి బాధ్యత, అని ఆయన పిలుపునిచ్చారు.
కందుల కొనుగోలు కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలి
జైనూర్, ఆంధ్రప్రభ ; కందుల కొనుగోలు కేంద్రాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని జైనూర్
నర్సింహులపేట, ఆంధ్రప్రభ : మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండల కేంద్రంలోని శ్రీ వెంకటేశ్వర
Rahul Gandhi |ఏ కేసులో అంటే…..
Rahul Gandhi | ఏ కేసులో అంటే….. Rahul Gandhi | ఆంధ్రప్రభ,
అయిజ: జోగులాంబ గద్వాల జిల్లాలోని అయిజలో అగ్నిప్రమాదం జరిగింది. అయిజలోని ఓ ప్రైవేటు కంపెనీలో భారీగా మంటలు చెలరేగాయి. మంటలు భారీగా ఎగసిపడుతుండటంతో స్థానికులు భయంతో వణికిపోయారు. స్థానికుల సమాచారం మేరకు అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ ప్రమాదానికి షార్ట్సర్క్యూటే కారణమని అగ్నిమాపక సిబ్బంది వెల్లడించారు. భారీగా ఆస్తి నష్టం జరిగినట్టు సమాచారం. ప్రాణ నష్టం గురించి ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.
రాజకీయాలు ఎటు వెళ్తున్నాయో అర్థం కావడం లేదు: జగన్
అమరావతి: ఎఐ సమ్మిట్లో యూత్ కాంగ్రెస్ వ్యవహార శైలిని వైసిపి అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తప్పుపట్టారు. ఇవాళ సోషల్ మీడియా ఖాతాలో జగన్ పోస్టు చేశారు. యూత్ కాంగ్రెస్ తీరు మనందరిని సిగ్గుపడేలా చేసిందని మండిపడ్డారు. రాజకీయాలు ఎటు వెళ్తున్నాయో అర్థం కావడం లేదని, రాజకీయ విబేధాలు ఎన్ని ఉన్నా దేశాన్ని ఎవరూ కించపరచకూడదని తెలిపారు. ఇండియా కృత్రిమ మేధ ఇంఫాక్ట్ సదస్సులో ఎగ్జిబిషన్ హాల్ నంబర్ 5 వద్ద యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు నిరసన తెలిపిన విషయం తెలిసిందే. శుక్రవార మధ్యాహ్నం 12.30 గంటలకు యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు అక్కడికి చేరుకొని టీ షర్టులు విప్పేసి ఆందోళనకు దిగారు. భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
విలువలతో కూడిన కృత్రిమ మేథస్సు అందించాలి: వెంకయ్య నాయుడు
అమరావతి: ఎఐ అనే మాటను వింటేనే వణుకు పుడుతోందని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు తెలిపారు. ఎఐతో మానవ సంబంధాలు మంటగలిసిపోతాయేమోనని భయమేస్తోందని అన్నారు. ఎఐపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. విద్వేషాలు రెచ్చగొట్టకుండా..ఎఐని కట్టడి చేయాలని, విలువలతో కూడిన కృత్రిమ మేథస్సు అందించాలని నిపుణులను కోరారు. ఎఐతో వైట్ కాలర్ జాబ్స్ పోకుండా మార్గాలు అన్వేషించాలని వెంకయ్యనాయుడు సూచించారు. సోషల్ మీడియాలో నేతలు భాషను అసహ్యంగా వాడుతున్నారని, వినేందుకు కూడా వీలు లేని పదాలను నీచంగా ఉపయోగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మానవ మేధస్సుతోనే మంచి ఫలితాలు ఉంటాయని, కృత్రిమ మేధస్సు కృత్రిమంగా ఉంటుందని, ఎఐ విస్తృతం అయితే.. వినియోగంలో అనర్థాలపై అవగాహన అవసరం ఉందని వెంకయ్య నాయుడు పేర్కొన్నారు.
Delhi | ఢిల్లీలో హైఅలర్ట్ Delhi | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ :
February 21 |ఘనంగా అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం
February 21 | ఘనంగా అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం February 21 |
Temple |ప్రారంభమైన నాంచారమ్మ గ్రామోత్సవం…
Temple | ప్రారంభమైన నాంచారమ్మ గ్రామోత్సవం… Temple | మోపిదేవి – ఆంధ్రప్రభ
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న కేంద్ర విమానయాన శాఖ మంత్రి రాంమోహన్ నాయుడు, #Tirumala #RamMohanNaidu
Collector |పచ్చదనానికి శ్రీకారం…
Collector | పచ్చదనానికి శ్రీకారం… Collector | గుంటూరు బ్యూరో, ఆంధ్రప్రభ :
Asmith Reddy : అస్మిత్ రెడ్డి ఇలా ఓపెన్ అయిపోయారేంటబ్బా?
తాడిపత్రి ఎమ్మెల్యే అస్మిత్ రెడ్డి బహిరంగంగానే ప్రభుత్వం వద్ద నిధులు లేవని చెప్పారు
Sree Vishnu’s Vishnu Vinyasam Locks Earlier Arrival
Sree Vishnu’s much-awaited fun-filled entertainer Vishnu Vinyasam is now set to land in theatres a day ahead of its original plan. Instead of February 28th, the film will now greet audiences on the 27th, giving it a strategic Friday opening and a wider box-office runway. The new poster announcing the date shift carries the film’s […] The post Sree Vishnu’s Vishnu Vinyasam Locks Earlier Arrival appeared first on Telugu360 .
GLAMOUR|షేక్ చేస్తున్న ఫిట్నెస్ ఫొటోలు
GLAMOUR| షేక్ చేస్తున్న ఫిట్నెస్ ఫొటోలు ఆంధ్రప్రభ వెబ్డెస్క్ : హీరోయిన్ శృతి
Bandi Sanjay : కామారెడ్డి ఘటనపై బండి సంజయ్ ఏమన్నారంటే?
కామారెడ్డి లో జరిగిన ఘటన పై కేంద్ర మంత్రి బండి సంజయ్ ఘాటుగా స్పందించారు
Andhra Pradesh : నేడు సీఆర్డీఏ కీలక సమావేశం
నేడు సీఆర్డీఏ సమావేశం జరగనుంది.
నగరం మీది ప్రేమతో... 21 కిలోల బంగారం విరాళం #Osaka #Japan #CivicIssue #GoldDonation #CityDevelopment
Andhra University |బీసీలకు వ్యతిరేకంగా…
Andhra University | బీసీలకు వ్యతిరేకంగా… Andhra University | ఆంధ్రప్రభ, వెబ్
Ys Jagan :రాజకీయాలు ఎటు వెళుతున్నాయో
కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అనుసరించిన తీరును వైసీపీ అధినేత వైఎస్ జగన్ అభ్యంతరం తెలిపారు
సుప్రీంకోర్టు జడ్జిలని చూసి సిగ్గుపడుతున్నా: ట్రంప్
న్యూయార్క్: యుఎస్ఎ సుప్రీంకోర్టు తీర్పును అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తప్పుబట్టాడు. సుప్రీం నిర్ణయం దేశానికే అవమానకరమని, సుప్రీంకోర్టు జడ్జిలని చూసి సిగ్గుపడుతున్నానని, జడ్జిల తీర్పు తీవ్రంగా నిరాశపర్చిందని దుయ్యబట్టారు. ట్రంప్ విధించిన సుంకాలు చెల్లబోవు అని అమెరికా సుప్రీంకోర్టు కొట్టివేసిన సందర్భంగా డోనాల్డ్ ట్రంప్ మీడియాతో మాట్లాడారు. సుప్రీంకోర్టు జడ్జిలు విదేశీ ప్రభావానికి లోనయ్యారని, ఎట్టి పరిస్థితుల్లో టారిఫ్ విషయంలో వెనక్కి తగ్గేదే లేదని స్పష్టం చేశారు. ట్రంప్ సుంకాల వ్యతిరేకించిన వారిలో ఆరుగురు జడ్జిల్లో నలుగురు మహిళలు అమీకోనీ బారెట్, సోనియా సోటోమేయర్, ఎలెనా కగన్, కేతాంజీ బ్రౌన్ జాక్సన్, ఇద్దరు పురుషులు జాన్ రాబర్ట్స్, నీల్ గోర్సుచ్ ఉన్నారని తెలియజేశారు. ట్రంప్ సుంకాలను సమర్థించిన ముగ్గురు జడ్జిల్లో క్లారెన్స్ థామస్, బ్రెట్ కవనాఫ్, శామ్యూల్ అలిటో ఉన్నారన్నారు. సుప్రీంకోర్టు తీర్పు తర్వాత 10 శాతం గ్లోబల్ టారిఫ్ ఆర్డర్స్ పై డొనాల్డ్ ట్రంప్ సంతకం చేశారు. ఆయనకు అత్యంత ఇష్టమైన పదం టారిఫ్ అని ప్రకటించుకోవడమే కాకుండా... ఎడాపెడా సుంకాలు వేస్తూ ప్రపంచ దేశాలను భయభ్రాంతులకు గురిచేయడమే కాకుండా తన దారి కి తెచ్చుకుంటున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు భారీ షాక్ తగిలిన విషయం తెలిసిందే. ఇప్పటి వరకు ట్రంప్ విధించిన సుంకాలు చెల్లబోవు అని అమెరికా సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఆయా దేశాల వద్ద నుంచి వసూలు చేసిన అదనపు సుంకాలను తిరిగి వారికి చెల్లించాలని స్పష్టం చేసింది. ట్రం ప్ తన అధికారాలను అతిక్రమించారని మొట్టికాయలు వేసింది. దేశ వాణిజ్య భాగస్వాముల పై సుంకాలు విధించడం చట్ట విరుద్ధమని, అధికార పరిధిని మించిపోవడమేనని ఘాటైన వ్యా ఖ్యలు చేసింది. ఏకపక్షంగా సుంకాలు విధించడాన్ని న్యాయస్థానం తప్పుపట్టింది. జాతీయ అ త్యవసర పరిస్థితుల్లో ఉపయోగించాల్సిన అత్యవసర వినియోగాల చట్టాన్ని అతిక్రమించారని అభిప్రాయపడింది. శుక్రవారంనాడు అమెరికా సుప్రీంకోర్టు ధర్మాసనం 6-3 తేడాతో ఈ చరిత్రాత్మక తీర్పును వెలువరించిన విషయం తెలిసిందే. అప్పుడు ట్రంప్ ఏమన్నారంటే..? 2025, ఏప్రిల్లో ట్రంప్ జాతీయ అత్యవసర పరిస్థితి పేరిట దేశంలో వాణిజ్య లోటును పరిష్కరించడానికి చాలా దేశాలపై ప్రతీకార సుంకాలను విధిస్తున్నట్లు ప్రకటించారు. అమెరికా ఆర్థిక భద్రతకు ఈ సుంకాలు ముఖ్యమని అభివర్ణించారు. లేకపోతే దేశం రక్షణ భారమవుతుంది, అది విధ్వంసానికి దారితీస్తుందని ప్రకటించారు. ఏప్రిల్ 2న శ్వేతసౌధంలో ‘మేక్ అమెరికా వెల్తీ అగేన్‘ అనే పేరుతో రోజ్ గార్డెన్లో జరిగిన కార్యక్రమంలో పరస్పర సుంకాలపై వ్యాఖ్యలు చేస్తున్నప్పుడు ఒక చార్ట్ను పట్టుకుని ఏయే దేశాలపై ఎంత మేరకు టారిఫ్లు విధిస్తున్నది ప్రకటించడం యావత్ ప్రపంచాన్ని నివ్వెరపరిచింది. డిసెంబర్ నాటికి అత్యవసర అధికారాల చట్టం కింద అధ్యక్షుడు విధించిన దిగుమతి పన్నుల నుండి ట్రెజరీ 133 బిలియన్ డాలర్లకు పైగా వసూలు చేసిందని సమాఖ్య డేటా చూపిస్తుంది. మరోవైపు వివిధ దేశాలపై ప్రతీకార సుంకాలు విధిస్తూ వచ్చి ట్రంప్ భారత్ను కూడా వదిలిపెట్టలేదు. ఏకంగా 50శాతం టారిఫ్లు విధించిన ట్రంప్ సంప్రదింపులు, ఒప్పందం నేపథ్యంలో ఇటీవల వాటిని 18 శాతానికి తగ్గించిన సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు ఎంత వసూలు అయింది? కాంగ్రెస్ బడ్జెట్ కార్యాలయం ప్రకారం, ట్రంప్ సుంకాల ఆర్థిక ప్రభావం వచ్చే దశాబ్దంలో సుమారు 3 ట్రిలియన్ డాలర్లుగా అంచనా వేశారు. అత్యవసర అధికారాల చట్టం కింద అధ్యక్షుడు విధించిన దిగుమతి పన్నుల నుండి ట్రెజరీ 133 బిలియన్ డాలర్లకు పైగా వసూలు చేసిందని డిసెంబర్ నుండి ఫెడరల్ డేటా చూపిస్తోంది. ప్రభుత్వం ఇతర మార్గాల్లో సుంకాలను తిరిగి విధించడానికి ప్రయత్నిస్తున్నందున ఈ తీర్పు తాత్కాలికమేనని పలువురు నిపుణులు భావిస్తున్నారు.
Southindia Industry |సోషియా ఫాంటసీ.. సక్సెస్ ఇచ్చేనా..?
Southindia Industry | సోషియా ఫాంటసీ.. సక్సెస్ ఇచ్చేనా..? Southindia Industry |
February 21 |మన భాషను ప్రేమిద్దాం –భాషలన్నింటినీ గౌరవిద్దాం
February 21 | మన భాషను ప్రేమిద్దాం – భాషలన్నింటినీ గౌరవిద్దాం February
ఒకే మూవీలో ఇద్దరు స్టార్స్.. ఇంతకీ హీరో ఎవరూ..?
తమిళ ప్రేక్షకులే కాదు.. యావత్ సినీ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మల్టీస్టారర్ మూవీ ప్రారంభమైంది. తమిళ స్టార్ హీరోలు రజనీకాంత్, కమల్ హాసన్ కలిసి ఒకే సినిమాలో నటించనున్నారు. ఇందుకు సంబంధించి ఓ గ్లింప్స్ని చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ గ్లింప్స్లో రజనీ, కమల్లు పోటాపోటీగా స్టైలిష్ లుక్లో కనిపించారు. వీడియోలో ‘‘ఇంతకీ హీరో ఎవరూ’’ అంటూ రజనీ,కమల్లు కలిసి అడగటం హైలైట్గా నిలిచింది. 46 సంవత్సరాల తర్వాత వీరిద్దరు కలిసి ఒకే సినిమాలో కనిపించడంతో ఈ సినిమాపై అంచనాలు వేరే లెవల్లో ఉన్నాయి. ఈ చిత్రానికి నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహిస్తుండగా.. అనిరుధ్ సంగీతం సమకూర్చుతున్నాడు. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభంకానుంది.
COLOMBO|నేటి నుంచే సూపర్ సమరం
COLOMBO| నేటి నుంచే సూపర్ సమరం COLOMBO| ఆంధ్రప్రభ వెబ్డెస్క్ : టీ20
Sharwa’s Utmost Dedication For Bhogi
Charming Star Sharwa’s pan-India spectacle Bhogi has entered a crucial phase as a lengthy and demanding new action schedule commenced today in Hyderabad. Sharwa, having already completed an earlier schedule, is now showcasing utmost dedication by filming continuously until this extensive second schedule wraps up. A massive, specially constructed set has been erected for this […] The post Sharwa’s Utmost Dedication For Bhogi appeared first on Telugu360 .
Forensic Lab |బూడిదైన 1100 కీలకమైన ఫైళ్లు
Forensic Lab | బూడిదైన 1100 కీలకమైన ఫైళ్లు Forensic Lab |
Devisri prasad |ఎల్లమ్మ వెనకున్న కథ ఇదే..
Devisri prasad | ఎల్లమ్మ వెనకున్న కథ ఇదే.. Devisri prasad |
ఎస్ఎల్బీసీ దుర్ఘటనకు ఏడాది..
:కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని కేటీఆర్ ఫైర్.. ఎస్ఎల్బీసీ సొరంగం కుప్పకూలి ఏడాది కావొస్తున్నా కార్మికుల మృతదేహాలను వెలికితీయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని కేటీఆర్ మండిపడ్డారు. చేతకాని పాలనకు పరాకాష్ట ఎస్ఎల్బీసీ దుర్ఘటన అంటూ కేటీఆర్ ధ్వజమెత్తారు. సరిగ్గా ఏడాది కిందట ఫిబ్రవరి నెలలో ఎస్ఎల్బీసీ సొరంగం కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. అందులో ఇద్దరి మృతదేహాలు వెలికి తీయగా.. మిగతా వారి జాడ తెలియరాలేదు. అప్పట్లో ఈ ఘటన తెలుగు రాష్ట్రాలో పెను […] The post ఎస్ఎల్బీసీ దుర్ఘటనకు ఏడాది.. appeared first on Visalaandhra .
ఈ ప్రభుత్వం కార్మికుల కుటుంబాలను మానసిక క్షోభకు గురి చేసింది: కెటిఆర్
హైదరాబాద్: అంతర్జాతీయ వేదికలను నిరసనల కోసం ఉపయోగిస్తే దేశ ప్రతిష్ట దెబ్బతింటుందని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ తెలిపారు. సిఎం రేవంత్ రెడ్డి సర్కార్ చేతకాని పాలనకు పరాకాష్ట ఎస్ఎల్ బిసి దుర్ఘటన అని అన్నారు. ఎస్ఎల్ బిసి సొరంగం పనుల్లో ప్రభుత్వ నిర్లక్ష్యం చేస్తుందని మండిపడ్డారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. రాజకీయ నాటకాలకు ఎఐ ఇంపాక్ట్ సమ్మిట్ ను వేదిక చేసుకోవడం విచారకరమని, యూత్ కాంగ్రెస్ నాయకులు నిరసన చేపట్టడం మరీ విచిత్రం అని ఎద్దేవా చేశారు. ఎస్ఎల్ బిసి సొరంగం కుప్పకూలి ఏడాది కావొస్తున్నా.. కార్మికుల మృతదేహాలు వెలికితీయడంలో ప్రభుత్వం విఫలం అని విమర్శించారు. కమీషన్లు, కాంట్రాక్టులు, వాటాలపై కాంగ్రెస్ నేతలు పెట్టే శ్రద్ధ ఇకనైనా కార్మికుల సంక్షేమంపై పెట్టాలని సూచించారు. తమ వారిని కడచూపు చూసే అవకాశం లేకుండా చేసి.. కార్మికుల కుటుంబాలను మానసిక క్షోభకు కాంగ్రెస్ సర్కార్ గురి చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఏడాదిగా సొరంగం పనుల్లో ఎటువంటి పురోగతి లేదని ధ్వజమెత్తారు. కార్మిక సంక్షేమం, ప్రజా శ్రేయస్సుపై పెడితే ఇలాంటివి పునరావృత్తం కావు అని కెటిఆర్ పేర్కొన్నారు.
Ahobilam |కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్…
Ahobilam | కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్… Ahobilam | నంద్యాల బ్యూరో,
Heroines in Repeat Mode for Sithara Entertainments
Sithara Entertainments is the busiest production house with more than 15 films lined up and they are in various stages of shoot and production. S Naga Vamsi has a habit of repeating his directors and technicians. He is now repeating the heroines for his upcoming projects. Meenakshi Chaudhary worked for Sithara Entertainments in films like […] The post Heroines in Repeat Mode for Sithara Entertainments appeared first on Telugu360 .
ABC Center |పునరావృతం కాకుండా…
ABC Center | పునరావృతం కాకుండా… ABC Center | గుంటూరు, ఆంధ్రప్రభ
నూతన మున్సిపల్ పాలకవర్గానికి సన్మానం..
మోత్కూర్, ఆంధ్రప్రభ ; మోత్కూర్ మున్సిపల్ ఎన్నికల్లో నూతనంగా ఏకగ్రీవంగా ఎన్నికైన మున్సిపల్
Powerhouse Collaboration of Kamal Haasan & Rajinikanth in KHxRK: Madness
A monumental cinematic moment is taking shape as Red Giant Movies unites Superstar Rajinikanth and Ulaganayagan Kamal Haasan for the ambitious project “KHxRK.” Spearheading the film is acclaimed filmmaker Nelson Dilipkumar, known for delivering the blockbuster Jailer and redefining commercial entertainers with his unique style. Adding to the scale is music sensation Anirudh Ravichander, whose […] The post Powerhouse Collaboration of Kamal Haasan & Rajinikanth in KHxRK: Madness appeared first on Telugu360 .
ఈమధ్య కాస్త తగ్గుముఖం పట్టిన పసిడి శనివారం ఉదయం మరోసారి పెరిగింది. దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరల్లో స్వల్ప పెరుగుదల నమోదైంది. తెలుగు రాష్ట్రాల్లోని ముఖ్య నగరాలైన హైదరాబాద్, విజయవాడలో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం (10 గ్రాములు) ధర రూ.1,57,380 వద్ద స్థిరపడింది. ఇక ఆభరణాల తయారీలో వాడే 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.1,44,260గా ఉంది. గుడ్రిటర్న్స్ వెబ్సైట్ కథనం ప్రకారం, శుక్రవారంతో పోలిస్తే 24 క్యారెట్ల బంగారంపై రూ.880, […] The post మళ్లీ పెరుగుతున్న పసిడి ధరలు! appeared first on Visalaandhra .
Andhra Pradesh : ఈ సౌండేమిటి గోవిందా.. పొలిటికల్ పొల్యూషన్ తో చెవులు దిమ్మెత్తుతున్నాయ్
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు గత ఏడాది నుంచి తిరుమల లడ్డూ చుట్టూనే తిరుగుతున్నాయి
Tomatoes |అడిగినోళ్లకు అడిగినన్ని …..ఎక్కడంటే….
Tomatoes | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : మొన్నటి వరకు కిలో 50
కృష్ణా పోలీసులకు నారా లోకేష్ ప్రశంసలు..
ఉయ్యురు, ఆంధ్రప్రభ : గత గురువారం ఉయ్యూరు టౌన్ లో చోటు చేసుకున్న
టారిఫ్ల కేసులో ట్రంప్కు ఎదురుదెబ్బ..
ప్రపంచ దేశాలపై టారిఫ్లు విధిస్తూ వాణిజ్య రంగంలో ఉద్రిక్తతలు సృష్టిస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు యునైటెడ్ స్టేట్స్ సుప్రీం కోర్టులో భారీ ఎదురుదెబ్బ తగిలింది.అమెరికా వాణిజ్య భాగస్వాములపై విధించిన టారిఫ్లు అన్యాయం, రాజ్యాంగ విరుద్ధమైన పన్నులు అని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. 9 మంది న్యాయమూర్తుల్లో ఆరుగురు ట్రంప్కు వ్యతిరేకంగా ఓటు వేయగా, 6-3 తేడాతో ఈ తీర్పు వెలువడింది. అంతర్జాతీయ అత్యవసర ఆర్థిక అధికారాల చట్టం ఆధారంగా పెద్ద ఎత్తున దిగుమతులపై సుంకాలు విధించడం సమంజసం […] The post టారిఫ్ల కేసులో ట్రంప్కు ఎదురుదెబ్బ.. appeared first on Visalaandhra .
jewellery|పరుగు మొదలెట్టిన పసిడి
jewellery|పరుగు మొదలెట్టిన పసిడి ఆంధ్రప్రభ వెబ్డెస్క్ : దేశంలో పెళ్లిళ్ల సీజన్ ప్రారంభమైంది.
Delhi : ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత
ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయం వద్ద బీజేపీ శ్రేణులు పెద్దయెత్తున నిరసన తెలుపుతున్నాయి
జిల్లావ్యాప్తంగా స్వర్ణాంధ్ర స్వచ్ఛ దివస్..
నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ ; ఏపీ లోని ప్రతి మూడవ శనివారం అన్ని
7 దిగ్గజ సంస్థలతో ఏపీ ప్రభుత్వం కీలక ఒప్పందాలు
ఆంధ్రప్రదేశ్ను క్వాంటమ్, ఏఐ రంగాల్లో దేశంలోనే ముందంజలో నిలబెట్టే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం కీలక అడుగులు వేసింది. అమరావతిని క్వాంటమ్ వ్యాలీగా తీర్చిదిద్దడంతోపాటు జాతీయ, అంతర్జాతీయ స్థాయి గుర్తింపు తీసుకురావడం కోసం ఏడు ప్రముఖ సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకుంది.దిల్లీలోని భారత మండపంలో నిర్వహించిన ఏఐ ఇంపాక్ట్ సమిట్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో ఈ ఒప్పంద పత్రాలపై ఇరుపక్షాలు సంతకాలు చేశాయి.రాష్ట్రంలో ఏఐ, క్వాంటమ్ అనుకూల వాతావరణాన్ని బలోపేతం చేయడానికి ఈ ఒప్పందాలు దోహదపడతాయని ప్రభుత్వం […] The post 7 దిగ్గజ సంస్థలతో ఏపీ ప్రభుత్వం కీలక ఒప్పందాలు appeared first on Visalaandhra .
పరకాల, ఆంధ్రప్రభ : డ్రైనేజీ నీరు రోడ్డుపై ప్రవహిస్తున్న సమస్యను వార్డు కౌన్సిలర్
రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత..
శ్రీ సత్య సాయి బ్యూరో, ఆంధ్రప్రభ : జిల్లా ఎస్పీ ఎస్ సతీష్
హానికర వ్యర్థాలు పై అవగాహన సదస్సు..
గుడివాడ, ఆంధ్రప్రభ : గుడివాడ మున్సిపల్ కమిషనర్ ఎస్. మనోహర్ ఈరోజు స్థానిక
హైకోర్టుకు ఎమ్మెల్సీ అనంతబాబు భార్య
ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఎమ్మెల్సీ అనంతబాబు భార్య లక్ష్మీదుర్గ ముందస్తు బెయిల్ పిటిషన్ వేశారు
Rythu Bharosa |సీఎంపై హరీశ్ రావు ఫైర్
Rythu Bharosa | సీఎంపై హరీశ్ రావు ఫైర్ Rythu Bharosa |
జైనూర్, ఆంధ్రప్రభ : నీటి ఎద్దడి నివారణకు చర్యలు తీసుకుంటున్నట్లు జైనూర్ మేజర్
వార్డులోని సమస్యలను కమిషనర్ కు వివరించిన కౌన్సిలర్..
పరకాల, ఆంధ్రప్రభ : పరకాల పురపాలక సంఘం పరిధిలోని 19వ వార్డులో నెలకొన్న
ఢిల్లీ ఎర్రకోట వద్ద పేలుళ్లకు లష్కరే కుట్ర!
ఢిల్లీలోని ఎర్రకోట, చాందినీ చౌక్లోని ఒక ఆలయం మరియు దేశవ్యాప్తంగా ఉన్న ఇతర ప్రధాన దేవాలయాల సమీపంలో పేలుళ్లు జరపాలని పాకిస్థాన్కు చెందిన లష్కరే తోయిబా ప్లాన్ చేస్తోందని సమాచారం. పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్లోని ఒక మసీదులో ఫిబ్రవరి 6న జరిగిన పేలుడుకు ప్రతీకారంగా ఈ దాడులకు ప్లాన్ చేస్తున్నట్లు ఇంటెలిజెన్స్ వర్గాలకు సమాచారం అందినట్లు తెలుస్తోంది. భద్రతా సంస్థల సమాచారం ప్రకారం, లష్కరే తోయిబా ఉగ్రవాదులు ఇంప్రొవైజ్డ్ ఎక్స్ప్లోజివ్ డివైస్ (ఐఈడీ) ద్వారా దాడికి కుట్ర […] The post ఢిల్లీ ఎర్రకోట వద్ద పేలుళ్లకు లష్కరే కుట్ర! appeared first on Visalaandhra .
అంబటి రాంబాబు, జక్కంపూడి రాజాలపై కేసు నమోదు
మాజీ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబుపై మరో కేసు నమోదయింది. ఆయనతో పాటు రాజానగరం మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, పలువురు వైసీపీ నేతలపై కూడా రాజమండ్రి పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు ఇచ్చిన నోటీసులను ధిక్కరించి భారీ ర్యాలీ నిర్వహించడంతో వివిధ సెక్షన్ల కింద కేసు ఫైల్ చేశారు. ఈ కేసును రాజమండ్రి ప్రకాశ్ నగర్ సీఐ బాజీలాల్ విచారణ చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే… 18 రోజుల పాటు రాజమండ్రి సెంట్రల్ జైల్లో […] The post అంబటి రాంబాబు, జక్కంపూడి రాజాలపై కేసు నమోదు appeared first on Visalaandhra .
ఢిల్లీ ఎర్రకోట వద్ద పేలుడు హెచ్చరిక.... హైదరాబాద్ లోనూ పేలుళ్లకు కుట్ర?
జాతీయ రాజధాని ఢిల్లీతో పాటు హైదరాబాద్ వంటి నగరంలో ఉగ్రవాద ముప్పు ఉందని నిఘా విభాగాలు హెచ్చరిక జారీ చేశాయి
పార్సిల్ స్కామ్.. ఓటీపీ అడిగి ఖాతాలు ఖాళీ చేస్తున్న కేటుగాళ్లు #CyberCrime #Telangana
Chandrababu : నేడు వినుకొండకు చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు నేడు పల్నాడు జిల్లాలో పర్యటిస్తున్నారు
కామారెడ్డిలో టెన్షన్ టెన్షన్... వీడియో వైరల్
హైదరాబాద్: కామారెడ్డిలో టెన్షన్ టెన్షన్ నెలకొంది. బిజెపి ఎమ్మెల్యే ఆఫీస్ వద్ద కాంగ్రెస్ నేతల వీరంగం సృష్టించారు. కామారెడ్డి బిజెపి ఎమ్మెల్యే రమణారెడ్డి క్యాంప్ ఆఫీస్ వద్ద ఉద్రిక్తత చోటుచేసకుంది. కాంగ్రెస్ నాయకుడు గీరెడ్డి మహేందర్ రెడ్డి, తన అనుచరులతో కలిసి క్యాంప్ ఆఫీస్ వద్దకు చేరుకొని హంగామా సృష్టించాడు. ఎమ్మెల్యే డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేయడంతో కారు అద్దాలు ధ్వంసం చేశారు. కాంగ్రెస్, బిజెపి కార్యకర్తలు మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. గీరెడ్డి మహేందర్రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్ కు తరలించారు. కాంగ్రెస్ నేతల కారు అద్ధాలను బిజెపి కార్యకర్తలు ధ్వంసం చేశారు. కాంగ్రెస్ మాజీ సర్పంచ్ మహేందర్ రెడ్డి కారుపై దాడి చేయడంతో పాటు కారును బిజెపి కార్యకర్తలు బోల్తా పడేశారు. ఇరు పార్టీల కార్యకర్తలను పోలీసులు చెదరగొట్టారు. బిజెపి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి, షబీర్ అలీ మధ్య భూ కబ్జాల ఆరోపణలు చేసుకున్నారు. బిజెపి ఎమ్మెల్యే అరోరా భూములు కబ్జా చేశాడని కాంగ్రెస్ నేత షబీర్ అలీ ఆరోపణలు చేశారు. దీంతో దమ్ముంటే చర్చకు రావాలని బిజెపి ఎంఎల్ఎ వెంకటరమణ రెడ్డి సవాల్ విసిరారు. వెంకటరమణారెడ్డి సవాల్ ను కాంగ్రెస్ నాయకులు స్వీకరించి బిజెపి క్యాంపు కార్యాలయానికి చేరుకోవడంతో టెన్షన్ టెన్షన్ నెలకొంది.
Raja Saab is a costly mistake from Maruthi. The talented writer and director got trolled badly and he was criticized for his work. There are other allegations on him and Maruthi is currently in Kerala. He is working on the script of his next film. Mythri Movie Makers paid a good advance for him long […] The post Maruthi has a Big Task Ahead appeared first on Telugu360 .
Ys Sharmila : హింసకు మారుపేరు బీజేపీ : వైఎస్ షర్మిల
హింసకు మారుపేరు బీజేపీ అని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల అన్నారు
TG |ఎమ్మెల్యే క్యాంపు వద్ద ఉద్రిక్తత..
TG | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : తెలంగాణ రాష్ట్రంలోని కామారెడ్డిలో హై
Kamareddy : కామారెడ్డిలో హై టెన్షన్.. కాంగ్రెస్ నేత కారు ధ్వంసం
కామారెడ్డి లో ఉదయం నుంచి ఉద్రికత్త నెలకొంది
మతోన్మాదులు పాలించే చోట మహిళల మనుగడ నిత్యం నరకప్రాయమే. ఇప్పుడు అఫ్గానిస్థాన్ లోని తాలిబన్ల ఏలుబడిలో మహిళలపై కిరాతక చర్యలు కొనసాగుతున్నాయి. గతంలో మహిళల హింసను వ్యతిరేకిస్తూ చట్టాలు తీసుకొచ్చినప్పటికీ ఇప్పుడు అమలులోకి వచ్చిన కొత్త చట్టం ప్రకారం అత్యంత పైశాచికంగా మహిళలను శారీరకంగా, మానసికంగా హింసించే దారుణాలకు పాల్పడిన మగమహారాజులకు ఎలాంటి శిక్షలు లేకుండా మినహాయింపు కల్పించడం విచిత్రమే. ఎముకలు విరగకుండా భార్యను ఎంత హింసించినా నేరం కాదని వికృత గృహహింస చట్టాన్ని అఫ్గాన్ లోని తాలిబన్ ప్రభుత్వం తీసుకు రావడం నాగరిక సమాజం తలవంచుకుంటోంది. రక్తం చిందకుండా ఇంట్లో మగవారు వారిని భౌతికంగా ఎంత హింసించినా నేరం కాదట. ఒకవేళ అది నిరూపణ అయినా, గరిష్టంగా కేవలం 15 రోజులు మాత్రమే జైలుశిక్ష మొక్కుబడిగా ఉంటుంది. శిక్ష అమలులో కూడా వర్గాలవారీ పక్షపాతం కనిపిస్తోంది. ఈమేరకు నాలుగు వర్గాలుగా సమాజాన్ని విభజించారు. మతపరమైన పెద్దలు (ఉలమా), ఉన్నతవర్గం (అష్రఫ్), మధ్యతరగతి, దిగువతరగతి అనే నాలుగు వర్గాలను విభజించి దాని ప్రకారం శిక్ష అమలులో హెచ్చుతక్కువలు చూపించడం తాలిబన్ల పాలనా తీరు ఎలా ఉందో తెలుస్తుంది. ఒక మతాధికారి నేరం చేస్తే ఆయనకు సలహా ఇచ్చి పంపేస్తారు. అదే నేరానికి మధ్యతరగతి వ్యక్తి అయితే జైలుశిక్ష విధిస్తారు. దిగువ తరగతి వారైతే శారీరక శిక్షతోపాటు జైలుశిక్ష కూడా అనుభవించక తప్పదు. 2009లో అప్పటి అఫ్గాన్ ప్రభుత్వం అమెరికా మద్దతుతో మహిళలపై హింసను వ్యతిరేకిస్తూ చట్టం తీసుకు వచ్చింది. ఇప్పుడు అమలు లోకి కొత్త చట్టం రావడంతో అప్పటి పాత చట్టం రద్దయిపోతుంది. తాలిబన్లు ఇప్పుడు అమల్లోకి తీసుకొచ్చిన కొత్త చట్టంపై ఎవరూ చర్చించినా నేరంగానే పరిగణిస్తామని కొత్తగా ఉత్తర్వు జారీ చేయడం మరీ ప్రమాదకరమైన చర్య. దీంతో ఈ చట్టానికి వ్యతిరేకంగా మాట్లాడడానికి ప్రజలు భయపడుతున్నారని మానవ హక్కుల సంస్థలు చెబుతున్నాయి. ఈ కొత్త చట్టం అమలు కాకుండా అడ్డుకట్ట వేయాలని ఐక్యరాజ్యసమితి, ఇతర అంతర్జాతీయ సంస్థలను అఫ్గాన్ మానవ హక్కుల సంస్థ అభ్యర్థిస్తోంది. గతంలో కూడా తాలిబన్ల ప్రభుత్వం మహిళలకు వ్యతిరేకంగా అనేక ఆంక్షలతో చట్టాలు అమలు లోకి తెచ్చారు. 2022 డిసెంబరులో మహిళలకు ఉన్నత విద్యాభ్యాస హక్కును నిరాకరించారు. అఫ్గాన్ లోని అన్ని విశ్వవిద్యాలయాల్లో ప్రవేశాన్ని నిషేధించారు. ప్రభుత్వ విద్యాసంస్థల్లోనే కాదు ప్రైవేట్ విద్యాసంస్థల్లోనూ నిషేధం అమలు చేశారు. అప్పటికే మహిళలకు సెకండరీ విద్యావకాశాలు మూసివేయడంతో మహిళల్లో నిరసన చెలరేగింది. 2001 కి ముందు ఐదేళ్ల పాటు అఫ్గానిస్థాన్ను తాలిబన్లు పాలించినప్పుడు కూడా మహిళలు అనేక దురవస్థలను ఎదుర్కొన్నారు. తాలిబన్లు అధికారంలో లేనప్పుడు మహిళలు మెరుగైన జీవితాలను గడిపేవారు. విద్యావకాశాలు లభించేవి. ప్రభుత్వ కార్యాలయాల్లోను, పార్లమెంట్లో కూడా వారికి ప్రాతినిధ్యం ఉండేది. అధికారం లోకి తిరిగి వచ్చిన తరువాత నుంచి మహిళలపై ఉక్కుపాదం మోపడం ఎక్కువైంది. ఇరాన్లో హిజాబ్ ధారణకు వ్యతిరేకంగా మహిళలు కొన్ని నెలలుగా వీరోచిత పోరాటం సాగించిన సంగతి తెలిసిందే. మన దేశంలో కూడా మహిళలపై వివక్ష చాలాచోట్ల సాగుతోంది. కేరళ లోని శబరిమలై ఆలయంలో మహిళలు ప్రవేశించ రాదన్న ఆంక్షలు ప్రస్తుతం వివాదంగా సాగుతున్నాయి. 2018లో శబరిమలై ఆలయంలోకి ఆంక్షలను ధిక్కరించి మొదటిసారి ప్రవేశించడానికి సాహసించిన కేరళ రాష్ట్ర మహిళా హక్కుల ఉద్యమకారిణి రెహనా పాతిమా చరిత్ర కెక్కిన సంగతి తెలిసిందే. అలాగే మహారాష్ట్ర లోని శనిసింగాపూర్ ఆలయంలోకి మహిళలు ప్రవేశించరాదన్న నిషేధంపై తృప్తి దేశాయ్ పోరాటం సాగించి విజయం సాధించారు. ఆధునిక ప్రజాస్వామిక రాజ్యాంగాలు స్త్రీ పురుషులిద్దరికీ సమాన ఓటు హక్కుతోపాటు అన్ని రంగాల్లోనూ ఒకే ప్రాధాన్యం ఇస్తున్నప్పటికీ ఇంట్లో, బయటా మగాధిపత్యమే మహిళను ఇంకా కట్టడి చేస్తూనే ఉంది. అఫ్గానిస్థాన్లో ఈ కట్టడి చట్టరూపంలో అమలవుతోంది. భర్త అనుమతిలేకుండా బంధువుల ఇంటికి కూడా భార్య వెళ్లడానికి వీలులేదు. అలా చేస్తే ఆమెకు మూడు నెలల వరకు జైలు శిక్ష విధిస్తారు. తనపై దాడి జరిగిందని కోర్టుకు వెళ్లి ఫిర్యాదు చేయడానికి కూడా ఆమె భర్త లేదా పురుష సంరక్షకుడు కోర్టులో ఆమెతోపాటు ఉండాలని తాలిబన్ల చట్టం నిర్దేశిస్తోందంటే పురుషాధిక్య ఉక్కుపాదం కింద మహిళ ఎలా తొక్కబడుతోందో గ్రహించాలి. మహిళను ఇంటికే పరిమితం చేసి పిల్లలను కనే యంత్రంగా మార్చడమే నేటి సమాజ న్యాయమా అన్న ప్రశ్న ఎదురవుతోంది. ఇస్లాం మత నియమాల ప్రకారం ప్రతి పురుషుడికి, మహిళకు సమానంగా అన్ని హక్కులు ఉంటాయని తాము నమ్ముతున్నట్టు పాకిస్తాన్, కతార్ పేర్కొంటున్నాయి. తాలిబన్ పాలకులకు ఇస్లాం గురించి తగిన పరిజ్ఞానం కానీ, మానవ హక్కుల స్పృహ గానీ బొత్తిగా లేదని విశ్వవిద్యాలయాలకు చెందిన కొంతమంది మేధావులు వ్యాఖ్యానిస్తున్నారు. ఏదేమైనా ఇప్పుడు చట్టాల ఉక్కు చట్రంద్వారా మహిళల స్వేచ్ఛకు సంకెళ్లు వేయడం మంచి వాతావరణం కాదు. తాలిబన్ల దురహంకార, దురాగతాలను ఎదిరించే సింహాల్లా మహిళలు పోరాటం సాగిస్తేనే కొంతయినా మహిళలకు స్వేచ్ఛ లభిస్తుంది. ప్రగతి శీల ఉద్యమ కారిణుల నిరంతర పోరాటమే తక్షణ కర్తవ్యం. అంతర్జాతీయ సమాజం కూడా ఈ విషయంలో ప్రేక్షక పాత్ర వహించరాదు.
అతడి మాటలను ఎలా నమ్ముతారు: బంగ్లాదేశ్ అసిస్టెంట్ కోచ్
హైదరాబాద్: భద్రతా లేకపోవడంతో భారత్లో తాము ఆడబోమని బంగ్లాదేశ్ ప్రభుత్వం ప్రకటించిందని ఒకసారి, బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు నిర్ణయం తీసుకుందని మరోసారి మాజీ క్రీడా సలహాదారు ఆసిఫ్ నజ్రుల్ వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. దీంతో ఆసిఫ్ నజ్రుల్పై బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు అసిస్టెంట్ కోచ్ మహమ్మద్ సలావుద్దీన్ తీవ్ర విమర్శలు చేశాడు. ఒక యువ క్రికెటర్ ప్రపంచ కప్లో ఆడాలని కలలు కన్నాడని, ఒక సెకనులో అతడి ఆశలను నజ్రుల్ సర్వ నాశనం చేశాడని దుయ్యబట్టారు. నజ్రుల్ నిర్ణయాలతో ఓ ఇద్దరు ఆటగాళ్ల తీవ్ర మానసిక ఒత్తిడికి గురయ్యారన్నారు. తాను ఓ ఉపాధ్యాయుడిని, సాధారణంగా టీచర్లు అబద్ధాలు చెప్పరని, తాను బోధన రంగంలోనే ఉన్నానని సలావుద్దీన్ చెప్పాడు. ఢాకా విశ్వవిద్యాలయంలో నజ్రుల్ విద్యార్థులకు పాఠాలు బోధించేవారని, దేశంలోనే అత్యున్నత విద్యా సంస్థ నుంచి వచ్చి ఇలాంటి అబద్ధాలు ఆడుతారని తాను అసలు ఊహించలేదన్నారు. ఒకసారి ఒక విషయం చెప్పి మరోకసారి అదే విషయాన్ని తిప్పి చెబితే ఎలా నమ్ముతారని సలావుద్దీన్ చురకలంటించారు. బంగ్లాదేశ్ బౌలర్ ముస్తాఫిజుర్ రెహ్మాన్ను ఐపిఎల్ నుంచి తొలగించిన వెంటనే భారత్-బంగ్లా మధ్య సంబంధాలు దాదాపుగా తెగిపోయాయి. ఐపిఎల్ ప్రసారాలను బ్యాన్ చేస్తూ బంగ్లాదేశ్ నిర్ణయం తీసుకోవడంతో భారతలో తమ జట్టుకు భద్రత లేదని, ఆ దేశంలో ఆడబోమని, శ్రీలంకలో తమ మ్యాచ్లను నిర్వహించాలని ఐసిసిపై బిసిబి ఒత్తిడి చేసిన విషయం తెలిసిందే. దీంతో టి20 వరల్డ్ కప్ నుంచి బంగ్లాదేశ్ను తొలగించి స్కాట్లాండ్ను ఎంపిక చేసిన విషయం విధితమే.
అమెరికా, యూరప్ పేచీ ఎటు తేలేను?
అంతర్జాతీయ రాజకీయ చర్చలలో ఇటీవల తరచుగా వినవస్తున్న మాట ‘రెక్కింగ్ బాల్ పాలిటిక్స్’. రెక్కింగ్ బాల్ అనే మాట మనకు సాధారణంగా తెలసిందే. ఒక క్రేన్ చివరన గొలుసుకు ఒక పెద్ద ఇనుప గుండును వేలాడదీస్తారు. ఆ గుండును క్రేన్ వేగంగా ఊపుతూ భవనాలకు తాకిస్తుంటే ఆ దెబ్బలకు భవనం కూలిపోతుంటుంది. ఇది గాక మరేమైనా అర్థం ఉందా? ఆ పనిని రాజకీయాలతో ముడిపెట్టి ఎందుకు వాడుతున్నారని డిక్షనరీలో వెతకగా ఇది కనిపించింది. ఒక వ్యక్తి లేదా శక్తి లేదా ఘటన ఒక పరిస్థితికి గణనీయమైన నష్టాన్ని విధ్వంసాన్ని లేదా పూర్తి మార్పును కలగజేసినట్లయితే దానిని కూడా ‘రెక్కింగ్ బాల్’ అంటారు. ఇపుడీ ప్రస్తావన ఎందుకంటే, జర్మనీలోని మ్యూనిక్ నగరంలో ప్రతి సంవత్సరం ఆనవాయితీగా జరిగే ‘అంతర్జాతీయ భద్రతా సదస్సు’ ఈసారి కూడా ఈ నెల 13 నుంచి 15 వరకు మూడురోజుల పాటు జరిగింది. పేరుకు అంతర్జాతీయ సదస్సు కావటం, అందులో అన్ని దేశాల ప్రతినిధులు పాల్గొనటమైతే ఉంటుంది గాని, వాస్తవంగా అది పాశ్చాత్య రాజ్యాల కార్యక్రమం. నాయకత్వం అమెరికాది, ప్రధాన భాగస్వాయుల యూరోపియన్ దేశాలు. వారి చర్చలు వ్యూహాలలో ప్రతిఫలించేది ప్రపంచాన్ని ఎట్లా శాసించటమన్నదే. రష్యా, చైనా, ఇండియా వంటి ఇతర ప్రధాన దేశాలు సైతం తమ అభిప్రాయాలను లాంఛనంగా చెప్పటమైతే చేస్తాయి గాని, ప్రపంచ పరిణామాలపై వాటి ప్రభావం దాదాపు ఉండదు. ఈ మూడు అణ్వస్త్ర దేశాల పరిస్థితే ఇదైనపుడు తక్కిన దేశాల మాట చెప్పనక్కరలేదు. అందువలనే మ్యూనిక్ సమావేశాలు ప్రతిసారి ఒక రొటీన్ వలే సాగుతుంటాయి. ఇక్కడ వార్తలలోకి రావు. ఈసారి అట్లాకాదు. కనుకనే ఇపుడు చర్చించుకోవలసి వస్తున్నది. ప్రతిసారి సదస్సుకు ముందు ‘భద్రతా నివేదిక’ ఒక విడుదల చేస్తుంటారు. అందులో, ప్రపంచ భద్రతా పరిస్థితుల గురించిన తాజా వివరణలు, వ్యాఖ్యానాలు ఉంటాయి. ఈసారి నివేదిక విడుదల అవుతూనే ఒక సంచలనాన్ని సృష్టించింది. ఆ పత్రం శీర్షిక, నివేదికలోని మొట్టమొదటి వాక్యం కూడా. శీర్షిక ‘అండర్ డిస్ట్రక్షన్’ అనగా, ‘విధ్వంస స్థితి’. మొదటి వాక్యం, “ప్రపంచం రెక్కింగ్ బాల్ రాజకీయాల దశలోకి ప్రవేశించింది” అని. 1963 నుంచి మొదలై జరుగుతున్న ఈ సదస్సుల నివేదికలు ఈ తరహాలో ఎపుడైనా ఉన్నాయేమో మనకు తెలియదు గాని, ఇటీవలి కాలంలో ఉండినట్లయితే చూడలేదు. ముఖ్యంగా 1991లో సోవియెట్ యూనియన్ పతనమై, ప్రచ్ఛన్న యుద్ధం ముగిసి, అమెరికా నాయకత్వాన ఏకధ్రువ ప్రపంచం ఏర్పడినప్పటి నుంచి. అటువంటిది ఇపుడు ఈ విధమైన మాటలు వినరావటానికి కారణం ఏమిటి? అవి ఎవరిని ఉద్ధేశించి? అమెరికా, యూరప్లకు రష్యా, చైనాలు సవాలుగా మారుతున్నందువల్లనా? ఎవరైనా అట్లా భావిస్తే పొరపాటు చేసినట్లే. ఈసారి ‘భద్రతా పత్రం” లో ఈ మాటలు అన్నది అమెరికాను ఉద్దేశించి! ఇంకా సూటిగా చెప్పాలంటే, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ను ఉద్దేశించి, అమెరికాకు అత్యంత సన్నిహితమైన, నాటో సభ్యదేశాలైన యూరోపియన్ రాజ్యాలు ఆ మాటలన్నాయి. ఇరువురి మధ్య ఈ స్థితి మ్యూనిక్ సదస్సుల కాలం (1963) మాట అట్లుంచి రెండవ ప్రపంచ యుద్ధం ముగిసినప్పటి (1945) నుంచే ఎన్నడూ లేదు. అందుకే ఈసారి ఇంతటి సంచలనం. ఇరువురి మధ్య ఏవో కొన్ని పేచీలు అపుడపుడు ఉండేవే. కాని, ‘విధ్వంస స్థితి’, “ప్రపంచం రెక్కింగ్ బాల్ రాజకీయ దశలోకి ప్రవేశించింది” వంటి అతి ఘాటైన మాటలు ఒక అధికారిక చర్చా నివేదికలో రాయటం ఎంత అసాధారణమైన స్థితో ఊహించవచ్చు. ఇటువంటి స్థితి ఉభయుల మధ్య ఎందుకు తలెత్తిందో ఊహించటం కష్టం కాదు. అందుకు మూల కారణం అమెరికా ప్రస్తుత అధ్యక్షుని విధానాలు, వ్యవహారశైలి. ట్రంప్ రెండవసారి ఎన్నికైనప్పటినుంచి గత ఏడాది కాలంగా తక్కిన ప్రపంచంతోనే గాక యూరప్తో, కెనడాతో సంబంధాలు ఏవిధంగా వికటిస్తూ వస్తున్నాయో చూస్తున్నదే. విచ్చలవిడిగా దిగుమతి సుంకాల పెంపు, కెనడాను, గ్రీన్లాండ్ను ఆక్రమించుకోగలమనటం, మీ రక్షణ బాధ్యత మీదేననటం, రక్షణ వ్యయాలను రెట్టింపు చేసుకోవాలన్న ప్రకటన, ఉక్రెయిన్ యుద్ధం విషయమై రష్యా పక్షం వహించినట్లు మాట్లాడటం, యూరప్ను తరచు ఈసడిస్తూ అవమానించటం, వారి నాగరికతలే తుడిచిపెట్టుకుపోయేట్లు ఉన్నాయనటం, మొదటి నుంచి సహచరులుగా ఉన్న వారిని తమ అనుయాయులు మాత్రమే అన్నట్లు చూపటం, తన నిర్దేశాలను పాటించనట్లయితే సుంకాలు మరింతగా పెంచగలనంటూ చీటికి మాటికి బెదిరింపులు, తమ దేశాలలోని మితవాద ప్రతిపక్షాలను బహిరంగంగా సమర్థించి ప్రచారాలు సైతం చేయటం వంటివన్నీ సంబంధాలు దెబ్బ తినటానికి కారణమవుతున్నాయి. వీటిలో అన్నీ ట్రంప్ వైపునుంచి జరుగుతున్నవే తప్ప యూరప్ నుంచి కాదు. అది కూడా కేవలం ఒక ఏడాది కాలంలో మహా వేగంగా జరుగుతూ యూరప్ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. అక్కడి ప్రభుత్వాలలోనే గాక ప్రజలలోనూ అమెరికా పట్ల వ్యతిరేకత పెరుగుతున్నట్లు వరుసగా నిర్వహిస్తున్న ప్రజాభిప్రాయ సేకరణలు చెప్తున్నాయి. అంతెందుకు, అమెరికాలోనూ ఇది కనిపిస్తున్నది. చివరకు ట్రంప్ పార్టీ అయిన రిపబ్లికన్ సెనేటర్లలోనూ విమర్శలు మొదలయ్యాయి. గత వారం ట్రంప్ కెనడాపై పెంచిన కొన్ని సుంకాలను రిపబ్లికన్ సెనేటర్లు కూడా వ్యతిరేకించటంతో ఆ ప్రతిపాదనలు ఓడిపోవటం ఇందుకొక ఉదాహరణ. గత వారపు మ్యూనిక్ భద్రతా సదస్సుకు, భద్రతా పత్రానికి ఈ నేపథ్యమంతా ఉంది. అందులో ట్రంప్ తీరుపట్ల స్పష్టమైన నిరసనలున్నాయి. అంతర్జాతీయ సంబంధాలను జాగ్రత్తగా సమీక్షించి అవసరమైన విధానపర సంస్కరణలు చేపట్టే బదులు టోకున విధ్వంసం జరుగుతున్నదని అన్నారువారు. అమెరికాను ప్రస్తుత అంతర్జాతీయ నియమ నిబంధనలను నుంచి వెలికి తీసి మరింత సంపన్నం, మరింత బలోపేతం చేయగలమని ట్రంప్ ప్రకటిస్తున్నారని, కాని అందువల్ల, రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత స్వయంగా అమెరికా నాయకత్వాన ఏర్పడిన గత 80 సంవత్సరాల అంతర్జాతీయ వ్యవస్థలు ధ్వంసమవుతున్నాయని అందులో హెచ్చరించారు. ఇదే అభిప్రాయం యూరప్ బయట కెనడా, జపాన్ వంటి ఇతర సన్నిహిత దేశాలలోనూ కనిపిస్తున్నదన్నారు. అంతర్జాతీయ సంబంధాలకు ఒక విధి విధానాలంటూ లేకుండా పోతున్నాయనటమే కాదు. ఆ నివేదిక మరొక ముందడుగు వేసి వ్యాఖ్య ఒకటి గమనించదగ్గది. ట్రంప్ తను యుద్ధాలకు వ్యతిరేకమని ఆడంబరంగా ప్రకటించటం తెలిసిందే. కాని అందుకు పూర్తిగా విరుద్ధంగా ఒక ఏడాది కాలంలోనే ఇరాక్, ఇరాన్, నైజీరియా, సోమాలియా, సిరియా, వెనిజులా, యెమెన్లపై దాడులు జరపటమే గాక, కొలంబియా, క్యూబా, మెక్సికోలపై దాడి బెదిరింపులు చేయటం, పనామా, కెనడా, గ్రీన్లాండ్ల ఆక్రమణల హెచ్చిరికలకు పాల్పడటానిన ఆ పత్రం తీవ్రంగా ఖండించింది. వీటన్నింటి మధ్య కనిపిస్తున్న మరొక ముఖ్యమైన పరిణామం, ట్రంప్తో విసుగెత్తిన కెనడా, పలు యూరోపియన్ దేశాలు వరుసగా చైనా వెళ్లి వాణిజ్య ఒప్పందాలు చేసుకోవటం. రానున్న వారాలలో జర్మన్ ఛాన్సలర్ మెర్జ్తో పాటు మరికొందరు వెళ్లనున్నారు. ట్రంప్ ఆగ్రహిస్తున్నా వారు వెనుకడుగు వేయటం లేదు. చివరగా, భవిష్యత్తుకు సంబంధించి కీలకమైన ప్రశ్న ఒకటుంది. ఈ పరిణామాలు అమెరికా, యూరప్ సంబంధాలను పూర్తిగా విచ్ఛిన్నం చేయవచ్చునా? అందుకు సమాధానం పరిస్థితులపై, ముఖ్యంగా ట్రంప్ తీరుతెన్నులపై ఆధారపడి ఉంటుంది. ఇప్పటికిపుడు కనిపిస్తున్నది మాత్రం ఉభయుల కలహాలు ఒకవైపు పెరుగుతున్నా, మరొకవైపు పూర్తి తెగతెంపులకు సిద్ధంగా లేరు. రాజీలు కుదరగలవన్న ఆశలు ఇద్దరిలో సూచనా మాత్రంగా కనిపిస్తున్నాయి. పోయిన సదస్సుకు అమెరికా ఉపాధ్యక్షుడు జె.డి వాన్స్ వెళ్ళి అహంకారంతో మాట్లాడగా, ఈసారి విదేశాంగ మంత్రి మార్కో రూబియో తమ విధానాలనైతే మార్చుకోకున్నా కొన్ని శాంతి వచనాలు పలికారు. యూరోపియన్ నేతలలో కనీసం కొందరు, రాజీలు కుదరకపోవనే ఆశలు చూపారు. చివరకు ఏమయేదీ ట్రంప్ వెనుకకు తగ్గటాన్ని బట్టి మాత్రమే ఉంటుంది. ఈలోగా అంతా డైలమాల పరిస్థితి. రాజీలు కుదిరినా, కుదరకపోయినా తదనంతర పరిణామాలు మాత్రం ఇంతకు ముందువలే మాత్రం ఉండబోవు. - టంకశాల అశోక్ ( దూరదృష్టి) - రచయిత సీనియర్ సంపాదకులు
AP |వినుకొండకు సీఎం చంద్రబాబు
AP | వినుకొండకు సీఎం చంద్రబాబు AP | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్
మల్లాయి చిట్టూరు రహదారి నిర్మాణ పనులు ప్రారంభం
ఘంటసాల, ఆంధ్రప్రభ : అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ కృషితో గత ఐదు
నాగరికత లేని మానవ ప్రపంచ అస్తిత్వాన్ని, మానవ సంబంధాలకు దూరమైన జీవితాలను, భాషలు లేని ప్రపంచాన్ని ఊహించలేం. వర్ణించలేం. వ్యక్తుల మధ్య, వ్యవస్థల మధ్య, దేశాల మధ్య, వివిధ ప్రాంతాల ప్రజల మధ్య సంబంధాలు నెలకొల్పడంలో ‘భాష’ ప్రధాన పాత్ర వహిస్తున్న మాట కాదనలేని సత్యం. ప్రస్తుతం జీవిస్తున్న మనం ‘గతం’లో లేకపోయినా, మన ముందు తరాలు గతానికి జ్ఞాపకంగా ఉంటూ, వర్తమానానికి వారసత్వ సంపదగా విరాజిల్లుతున్న మాట యధార్థం. భాషల వలనే చరిత్రను గ్రంథస్తంచేసి తరతరాల వారసత్వ సంపదను సుస్థిరం చేయగలిగాం. భాషలు లేని కాలంలో అభివృద్ధి జరగలేదు. భాషలు లేని కాలంలో, భాషలకు లిపి లేని గతంలో ప్రపంచం ఎక్కడెక్కడికో విసిరివేయబడ్డ తెలియని సువిశాల భూగోళపు అద్భుతంగా, మానవుడు స్పృశించని అనంతమైన స్వప్న జగత్తును తలపించేది. సువిశాల ప్రపంచంలో కూపస్థ మండూకాల్లా జీవించిన పరిస్థితులనుండి కుగ్రామంగా మారిన నేటి ఆధునిక యుగం వరకు ప్రపంచం పరివర్తన చెందడానికి భాషలు నిర్వర్తించిన మహత్తరమైన పాత్రను మరువలేం. ఏ భాషలైతే మూగ సైగల నుండి ఆధునిక నాగరికత వైపు మనిషిని పయనింప చేసాయో, ఆ భాషలన్నీ క్రమక్రమంగా అంతర్ధానమైపోతున్నాయి. చరిత్ర గర్భంలో కలసిపోతున్నాయి. వేలాది భాషలు అంతరించిపోయి, వ్రేళ్ళ సంఖ్యలో లెక్కించే విధంగా పరిమిత సంఖ్యకు కుదించబడుతున్నాయి. భవిష్యత్తులో కేవలం ఆంగ్ల భాష మాత్రమే ఏకైక ప్రపంచ భాషగా మిగిలే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. సంకేతాలు, సాంకేతిక భాషలే ప్రపంచాన్ని శాసించే రోజులు ఏర్పడుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రపంచంలోని వివిధ ప్రాంతాల ప్రజల మనోభావాలకు అనుగుణంగా వారివారి మాతృభాషలను పరిరక్షించుకోవడం, ఆయా ప్రాంతాల సాంస్కృతిక వారసత్వానికి ప్రతీకగా భావిస్తున్న మాతృభాషల ప్రాశస్థ్యాన్ని పరిగణనలోకి తీసుకుని ఆయా ప్రాంతాల ప్రజల మాతృభాషల్లోనే వారి చారిత్రక ఆనవాళ్ళను పరిరక్షించాలి. ప్రపంచంలోను, భారతదేశం లోను తమ తమ భాషల మనుగడ కోసం తీవ్రస్థాయిలో ఉద్యమాలు జరిగాయి. అయినప్పటికీ కొన్ని భాషల పట్ల వివక్ష కొనసాగడం, బలవంతంగా ప్రజలపై భాషలను రుద్దే కార్యక్రమాలు కొనసాగడం భావ్యం కాదు. ప్రపంచంలో సుమారు 7 వేల భాషలకు పైగా మాట్లాడే ప్రజలున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఆంగ్ల భాష మాట్లాడేవారి సంఖ్య సుమారు 150 కోట్లు. భారత దేశ జనాభాలో 19 శాతం మంది ఆంగ్లం మాట్లాడతారు. భారత్లో సుమారు 26 కోట్ల మంది ఆంగ్లం మాట్లాడతారు. అమెరికాలో సుమారు 300 మిలియన్ల మంది ఆంగ్లం మాట్లాడతారు. చైనీస్ (మాండరిన్)లో 1.3 బిలియన్ల మంది ప్రజలు మాట్లాడతారు. పాపువా న్యూగినియా అత్యధిక భాషలు గల దేశంగా పిలవబడుతున్నది. ఇంగ్లీష్, చైనీస్ మాండరిన్, హిందీ, స్పానిష్ ఫ్రెంచ్ వంటి భాషలను ప్రపంచంలో అత్యధిక ప్రజలు మాట్లాడతారు. అరబిక్, బెంగాలీ, రష్యన్, ఫోర్చుగీసు, ఉర్దూ లాంటి భాషలు తర్వాత స్థానంలో ఉన్నాయి. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో తెలుగు మాట్లాడే వారి సంఖ్య సుమారు 9 కోట్లు. ప్రపంచ వ్యాప్తంగా తెలుగు మాట్లాడే వారి సంఖ్య 10 కోట్లు. ప్రపంచంలో అత్యధికంగా మాట్లాడే స్థానిక భాషల్లో తెలుగు 14 వ స్థానంలో ఉన్నట్టుగా తాజా నివేదికలు సూచిస్తున్నాయి. భారత దేశంలో హిందీని సుమారు 52 కోట్ల మంది, బెంగాలీ 9.7 కోట్ల మంది, మరాఠి 8.3 కోట్ల మంది, తమిళం 7 కోట్ల మంది, కన్నడం 4.8 కోట్ల మంది మాట్లాడతారు. హిందీ భాష ప్రపంచంలో మూడవ స్థానంలో ఉంది. ప్రపంచంలో అత్యధికంగా మాట్లాడే భాషల్లో మరాఠీ 15 వ స్థానం లోను, తమిళం 18వ స్థానం లోను, బెంగాలీ 7వ స్థానం లోను ఉంది. ప్రపంచంలో వేలాది భాషలున్నా ప్రపంచ జనాభాలో సగం మంది కేవలం 23 భాషలను మాత్రమే మాట్లాడతారు. కేవలం 10 భాషలను మాత్రమే మాతృభాషలుగా మాట్లాడుతున్నారు. కేవలం 40 భాషలను మాత్రమే ఎక్కువ మంది ప్రజలు మాట్లాడతారు. 28 రాష్ట్రాలు, 8 కేంద్ర పాలిత ప్రాంతాలున్న భారత దేశంలో అత్యధికులు హిందీ మాట్లాడతారు. బెంగాలీ, మరాఠీ, తెలుగు, తమిళం, గుజరాతీ, ఉర్ధూ,కన్నడ భాషలు తర్వాత స్థానాల్లో ఉన్నాయి.‘ పీపుల్స్ లింగ్విస్టిక్ సర్వే ఆఫ్ ఇండియా‘ నివేదిక ప్రకారం భారత దేశంలో సుమారు 780 భాషలున్నాయని, పాపువా న్యూగినియా తర్వాత భారతదేశం లోనే అత్యధిక భాషలున్నాయని తెలుస్తున్నది. హిందీ భాషతో కలిపి ప్రస్తుతం భారత దేశంలో 22 అధికార భాషలున్నాయి. వివిధ రాష్ట్రాల్లోని ప్రజలు అధికంగా మాట్లాడే భాషలను ఆయా రాష్ట్రాల్లో అధికార భాషలుగా ప్రకటించారు. అయితే అధికారిక ఉత్తర్వులు జారీ చేయడంలోను, ప్రభుత్వ యంత్రాగాల్లోను ఆంగ్ల భాష వాడకం యథేచ్ఛగా కొనసాగుతున్నది. దీని కారణంగా మాతృభాషలు తమ ప్రాభవాన్ని కోల్పోతున్న మాట వాస్తవం. మాతృ భాష పట్ల మక్కువ ప్రదర్శించడాన్ని స్వాగతించవలసిందే. భాషాభిమానం మంచిదే. భాషా దురభిమానంతో ఇతర ప్రాంతాల ప్రజలు మాట్లాడే భాషలను చులకన చేయడం క్షంతవ్యం కాదు. ఆయా ప్రాంతాల ప్రజల మనోభీష్టానికి అనుగుణంగా వారివారి మాతృభాషలను పరిరక్షించాలి. పాఠశాల స్థాయిలో కొంతవరకైనా మాతృభాషలో విద్యాబోధన కొనసాగాలి. ఐక్యరాజ్యసమితి మాతృభాషల అస్తిత్వాన్ని గుర్తించింది. భాషలు అంతర్ధానమైతే ఆయా ప్రాంతాల చరిత్ర, నాగరికత, సాంస్కృతిక సంపద కూడా అదృశ్యమయినట్టే. ఇకనైనా మేల్కొనాలి. అంతరిస్తున్న వేలాది భాషలను పునర్జీవింపచేయాలి. అంతరిస్తున్న భాషల పునః ప్రతిష్ఠాపన కోసం యునెస్కో ప్రతీ ఏటా ఫిబ్రవరి 21 వ తేదీన అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవంగా పాటించాలని నిర్ణయించింది. తెలుగు ఒక మనోజ్ఞమైన పూలవనంలో విరిసిన అరుదైన భాషా పుష్పం. తేనె లాంటి ‘తెలుగు’ తెలుగు నోళ్ళకు భారమై, తెలుగు మెదళ్ళకు బరువై, అంతర్ధానానికి ఆమడదూరంలో ఉంది. పరభాషా పైత్య ప్రకోపంతో తెలుగు నాలుకలు మొద్దు బారిబోతున్నాయి. తెలుగు పలుకులు బతుకు విలువలను చెప్పే భావామృత ధారలు. అమృతం కురిసిన గొంతులనుండి అలవోకగా వర్షించిన శ్రావ్యమైన సంగీత ఝరిలా తెలుగు నాలుకలపై నాట్యమాడే తెలుగు భాషా ప్రవాహానికి అడ్డుగోడలు పడుతున్నాయి. తెలుగుభాష అంతరిస్తున్న జాడలు అగుపిస్తున్నాయి. తెలుగు భాషా ఔన్నత్యం గత చరిత్రలా మిగిలిపోయే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. తెలుగు భాషా హిమశిఖరం తీక్షణమైన ఆంగ్ల భాషా వేడిమిలో కరిగిపోయి, కూలిపోయి, కన్నీటి ప్రవాహమై కదలిపోతున్నది. ఇకనైనా తెలుగు భాషా ఔన్నత్యాన్ని కాపాడుకోవాలి. ఇదే సందర్భంలో ప్రపంచ వ్యాప్తంగాను, దేశ వ్యాప్తంగాను అనేక మంది ప్రజలు మాట్లాడుతున్న భాషలను కాపాడుకోవాలి. ఉభయ రాష్ట్రాల తెలుగు భాషాభిమానులు మాతృభాషా పరిరక్షణ విషయంలో ముందడుగు వేయాలి. - సుంకవల్లి సత్తిరాజు, 9704903463 - నేడు అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం
ట్యూబ్లైట్ పగలగొట్టి యువకుడిపై దాడి
మచిలీపట్నం , ఆంధ్రప్రభ : మచిలీపట్నంలోని చిలకలపూడి పోలీస్ స్టేషన్ పరిధి ఈడేపల్లి
CM Revanth |వికారాబాద్ పర్యటన…
CM Revanth | వికారాబాద్ పర్యటన… Telangana CM | ఆంధ్రప్రభ, వెబ్
Mopidevi |సుబ్రహ్మణ్యేశ్వరుడిని దర్శించుకున్న మంత్రి కొల్లు రవీంద్ర
Mopidevi | మోపిదేవి, ఆంధ్రప్రభ : కృష్ణాజిల్లా మోపిదేవిలోని శ్రీ వల్లి దేవసేన
Andhra Pradesh : గుడ్ న్యూస్.. కొత్త పింఛను కావాలా? అయితే ఇలా దరఖాస్తు చేయాల్సిందే
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త పింఛన్లు దరఖాస్తు చేసుకోవడానికి అనుమతి ఇచ్చింది
Donald Trump : సుప్రీంకోర్టు తీర్పుతో... కొత్త టారిఫ్ పై ట్రంప్ సంతకం
అమెరికా అధ్యక్షుడు ప్రపంచంలోని అన్ని దేశాలపై 10 శాతం గ్లోబల్ టారిఫ్ విధిస్తూ ఆర్డర్పై సంతకం చేశారు
బాలికలకు శాపం.. ముందస్తు రుతుక్రమం
ఆడపిల్ల జీవితంలో ‘రుతుక్రమం (రజస్వల)’ కీలకమైన ఘట్టం. శారీరకంగా, మానసికంగా పలుమార్పులు చోటుచేసుకునే సహజ సందర్భం. హార్మోన్ల స్థాయిల్లో హెచ్చుతగ్గులవల్ల కలిగే ఈ ప్రక్రియ, సాధారణంగా 13 15 ఏళ్ల వయస్సుమధ్యలో చోటుచేసుకుంటుంది. యవ్వనంలోకి అడుగిడుతున్న ఆడపిల్లలో రుతుక్రమం మొదలవుతుంది. ఈస్ట్రాజన్, ప్రొజెస్టెరాన్ హార్మోన్ల మార్పుల వల్ల అండాశయంనుంచి అండం విడుదలకావడంతో ఈ ప్రక్రియ ఆరంభమవుతుంది. ఇది స్త్రీ పునరుత్పత్తి ఆరోగ్యానికి, శారీరక ఎదుగుదలకు, గర్భధారణ సామర్థ్యానికి సంకేతంలా నిలుస్తుంది. కానీ, వాతావరణంలో మార్పులు, పోషకాహార లేమి తదితర కారణాల వల్ల చిన్న వయస్సులోనే రుతుక్రమం గురవుతున్న బాలికల సంఖ్య ఎక్కువగా ఉంటోంది. దీంతో పిల్లలతోపాటు తల్లిదండ్రులు మానసిక క్షభకు గురవుతున్నారు. ఎదిగీఎదగని వయస్సు, ఆడుతూపాడుతూ గడిపే కాలం, ప్రాథమిక తరగతి చదువుతున్న క్రమంలో (అంటే 911 ఏళ్ల వయస్సు) రుతుక్రమం (ఎర్లియర్లీ మెచ్యూర్) చోటుచేసుకుంటోంది. ఆహారపు అలవాట్లు మారడం, అల్ట్రాప్రాసెస్డ్ ఫుడ్ అధికంగా తీసుకోవడం, శారీరక వ్యాయామం లేకపోవడం, తీసుకునే ఆహారంలో ఐరన్ లోపించడం, బాడీ మాస్ ఇండెక్స్(బిఎంఐ) అనూహ్యంగా పెరిగి హార్మోన్ల సమతుల్యత దెబ్బతినడంతో చిన్నవయస్సులోనే రుతుక్రమం చోటుచేసుకుంటోంది. ఊహతెలియని వయస్సులో పిరియడ్ సైకిల్ ప్రారంభం కావడంతో తల్లిదండ్రులు భయాందోళనలకు గురవుతున్నారు. చిన్నారులకు అవగాహన కల్పించినా ఏమేరకు నెట్టుకురాగలుగుతారన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. వాస్తవానికి, రుతుక్రమం యవ్వనానికి చేరువవుతోన్న అమ్మాయిల్లో శారీరకంగా, మానసికంగా పలు మార్పులు రావడం సహజం. హార్మోన్ల స్థాయిలో హెచ్చుతగ్గులవల్ల వచ్చే ఈ మార్పులు టీనేజీ దశలో ప్రవేశించి అమ్మాయిలకు అసౌకర్యం, ఇబ్బందిని కలుగజేస్తున్నాయి. పైగా ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదముంది. ముఖ్యంగా మెటబాలిక్ సిండ్రోవ్ు, టైప్2 మధుమేహం, హైపర్ టెన్షన్ వంటి సమస్యలు వచ్చే అవకాశముంది. రుతుక్రమం అయిన తొలి ఐదారేళ్ల వరకు నాణ్యమైన అండాలు ఉత్పత్తి అయినప్పటికీ, చివరి పదేళ్లలో అండాల ఉత్పత్తిలో నాణ్యత తగ్గడం, ఆలస్యంగా వివాహం చేసుకోవడం వల్ల సంతానోత్పత్తి తగ్గుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ప్రతి బాలిక తన జీవితకాలంలో ఒక నిర్దిష్ట వయస్సులో రుతుక్రమం కావడం జరుగుతుంది. కొంతమందిలో పన్నెండేళ్ల వయస్సు దాటినప్పటికీ రుతుక్రమం కోసం ఎదురుచూస్తుంటారు. గతంలో పదహారేళ్ల వయస్సులో రుతుక్రమం అయ్యేది. తర్వాత కాలంలో చాలా మంది అమ్మాయిలు 12 15 ఏళ్ల వయస్సులో రుతుక్రమం జరుగుతుండేది. ప్రస్తుత కాలంలో బాలికలు తమ మొదటి పీరియడ్ను చాలా ముందుగానే పొందుతున్నారు. ముందుతరం వారితో పోలిస్తే ఐదేళ్ల వ్యత్యాసముంటోంది. సాధారణంగా బాల్యం చివరి దశలో ప్రారంభమయ్యే ప్రక్రియ ఇది. యుక్త వయస్సు రావడానికి ముందు హైపోథలమస్, పిట్యూటరీ, అండాశయాలు పరిపక్వ స్థితికి చేరుకుంటాయి. పదేళ్ల వయస్సులో మొదలైన ప్రక్రియ రెండు మూడేళ్లు కొనసాగి అప్పుడు రుతుక్రమంకు దారితీసేది. ప్రస్తుతం ఇందుకు భిన్నంగా పదేళ్ల కన్నా తక్కువ వయస్సులో రుతుక్రమం రావడం అసాధారణ సందర్భంగానే వైద్యులు పేర్కొంటున్నారు.చిన్న వయస్సులో రుతుక్రమం రావడానికి దారితీస్తున్న పరిస్థితులపై ప్రపంచవ్యాప్తంగా పలు పరిశోధనలు జరుగుతున్నాయి. ఆర్థిక నేపథ్యం నుంచి ప్రతి అంశం వారిని ప్రభావితం చేస్తున్నట్లు గుర్తించారు. కొంతమంది బాలికలు ఐదేళ్ల వయస్సులోనే రుతుక్రమంకు గురవుతున్నట్లు తేలింది. ఇందుకు ఆర్థిక అంశాలు మాత్రమే కాకుండా శారీరక అంశాలు, వాతావరణ పరిస్థితులు, పుట్టిన శిశువు తీసుకునే మందులు ప్రభావితం చేస్తున్నట్లు తేల్చారు. యాంటీబయోటిక్స్ ఒక కారణంగా దక్షిణ కొరియాలో జరిగిన ఓ అధ్యయనం తెలియజేస్తోంది. రెండు లక్షలమంది ఆడపిల్లలపై జరిపిన ఈ అధ్యయనం.. పుట్టిన పిల్లల దగ్గర్నుంచీ తొమ్మిదేళ్ల వయస్సు వరకూ గమనించారు. పుట్టిన తొలి మూడు నెలల్లో యాంటీబయోటిక్స్ తీసుకున్న ఆడశిశువుల్లో 22% మంది ఎనిమిదేళ్లకంటే ముందుగానే రుతుక్రమం అవుతున్నట్లు గుర్తించారు. ఈ పరిస్థితిని సిపిపి (సెంట్రల్ ప్రికాషియస్ ప్యుబర్టీ) అంటారు. పుట్టిన తొలి రెండు వారాల్లో యాంటీ బయోటిక్స్ ఇస్తే ఈ సమస్య తీవ్రంగా ఉంటుందంటున్నారు. శరీరంలోకి చేరిన యాంటీ బయోటిక్స్ ఆడపిల్లల హార్మోన్ల వ్యవస్థని అదుపు తప్పేలా చేయడం వల్లనే త్వరగా రుతుక్రమం అవుతుందని ఈ అధ్యయనం తెలియజేస్తున్నది. అధిక బరువు, ఊబకాయం, శారీరక శ్రమ తక్కువగా ఉండడం కారణమవుతున్నాయి. మొబైల్, టివిలను ఎక్కువ సమయం వీక్షించే బాలికల్లో యుక్తవయస్సు త్వరగా ప్రారంభమవుతుందని, ఇవి తమ మొదటి పీరియడ్స్ను ప్రేరేపిస్తుందని వివరించారు. బాలికల్లో ఎర్లీ పీరియడ్స్కు పరిసర ప్రాంతాలు కూడా ఓ కారణంగా నిలుస్తుందని పరిశోధకులు తెలియజేస్తున్నారు. పట్టణ, గ్రామీణ ప్రాంతాలనే తేడా లేకుండా 70 శాతానికిపైగా ఆడపిల్లలకు ‘రుతుక్రమం’ విషయం తెలియదనే చెప్పాలి. ఒకసారి పీరియడ్స్ ప్రారంభమవుతే, శారీరక పరిశుభ్రత చాలా అవసరం. ఈ విషయంలో కూతురితో మాట్లాడటానికి తల్లి చొరవచూపాలి. జరిగే పరిణామాలు, తీసుకోవలసిన జాగ్రత్తల గురించి కూలంకషంగా చర్చించాలి. తీసుకునే ఆహారం విషయంలో పోషకాలకు చోటివ్వడం, ఆత్మనూన్యతకు గురికాకుండా అప్రమత్తం చేయడం తల్లిపాత్ర కీలకంగా ఉంటుంది. శరీర నిర్మాణం, రుతుచక్రం రావడం గురించి విపులంగా వివరించాలి. ఇదిలా వుండగా, ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు కీలకమైంది. ద్విసభ్య ధర్మాసనం వెలువరించిన ఆదేశాల ప్రకారం విద్యార్థినుల నెలసరి ఆరోగ్య సమస్యను భారత రాజ్యాంగంలోని జీవించే హక్కులో భాగమని విశ్లేషించింది. నెలసరి నిర్వహణ వారి విద్యార్జన సామర్థ్యాన్ని ప్రభావితం చేస్తే, అది వారి విద్యాహక్కునూ, వారికి గల గౌరవప్రదమైన జీవించే హక్కునూ ప్రభావితం చేసినట్టేనని పేర్కొంది. కాబట్టి, ఆడపిల్లల ఆర్యోగాన్ని పరిరక్షించే విధానాలు ప్రభుత్వాలు చేప్టడం అత్యంత ఆవశ్యకతగా పేర్కొంది. - కోడం పవన్ కుమార్ - 9848992825
Anil Ravipudi on a Hunt for Other Options
Tollywood’s Hit Machine Anil Ravipudi is all set to direct Victory Venkatesh in his next project. There are a lot of speculations about the other lead actor in this film. Names like Fahadh Faasil and Karthi are speculated. Anil Ravipudi made it clear and asked everyone not to believe in speculations. The scriptwork is currently […] The post Anil Ravipudi on a Hunt for Other Options appeared first on Telugu360 .

31 C