హైదరాబాద్ వాసులకు 'గోవా' అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వీకెండ్ వస్తే చాలు స్నేహితులతో కలిసి కారు వేసుకుని గోవా బీచ్లకు వెళ్లాలని ప్లాన్ చేస్తారు. అయితే ప్రస్తుతం ఉన్న రో
మనందరం ప్రతిరోజూ వాడే మెసేజింగ్ యాప్ వాట్సాప్(WhatsApp).. ఇప్పుడు దేశంలో హాట్ టాపిక్గా మారింది. మీరు వింటే ఆశ్చర్యపోతారు. కానీ మన దేశంలో ప్రతి నెలా సగటున దాదాపు కోటి (10 మిలియన్లు) వాట్సాప్ అకౌం
భారతదేశ విమానయాన రంగంలో ప్రస్తుతం మోనోపోలీ నడుస్తుంది. బడ్జెట్ ఫ్లైట్స్ కేటగిరీలో ఇండిగో (IndiGo) ఒక్కటే పెత్తనం చెలాయిస్తోంది. దేశీయ విమాన ప్రయాణాల్లో దాదాపు 65 శాతానికి పైగా మార్కెట్ వాటా
ప్రతి ఏటా డిసెంబర్ 25 వచ్చిందంటే చాలు.. ప్రపంచవ్యాప్తంగా పిల్లలందరూ ఆశగా ఎదురుచూసే పేరు 'సాంటా క్లాజ్' (Santa Claus). ఎర్రటి డ్రస్సు, తెల్లటి గడ్డం, వీపున ఒక పెద్ద గిఫ్టుల మూటతో కనిపించే శాంటా.. అదే క
మనదేశంలో పెళ్లి అంటే కేవలం రెండు మనసుల కలయిక మాత్రమే కాదు.. అది ఒక పెద్ద వేడుక. ఇక్కడ పెళ్లిళ్లు కన్నుల పండుగగా జరుగుతాయి. దానికయ్యే ఖర్చు కూడా అంతే ఉంటుంది. అయితే 2025 సంవత్సరంలో బంగారం (gold) ధ
దేశంలో ప్రముఖ ఐటీ సంస్థ ఇన్ఫోసిస్, కృత్రిమ మేధస్సు (AI) ఆధారిత సేవలను ముందుకు తీసుకెళ్లే లక్ష్యంతో.. ఫ్రెషర్లకు ఎంట్రీ-లెవల్ జీతాలను భారీగా పెంచింది. డిజిటల్ నేటివ్ ప్రతిభను ఆకర్షించడమే ల
2000 సంవత్సరం నుండి ఇప్పటి వరకు ప్రపంచ దేశాలు గోల్డ్ నిల్వలను గణనీయంగా పెంచుకుంటూ వచ్చాయి ఎందుకంటే ఈ బంగారంను ఆర్థిక భద్రత, విన్డి డాలర్ ఆధారంపై తగ్గింపు, అంతర్జాతీయ ఉనికిని నిలబెట్టుకు
భారతదేశంలో సెమీకండక్టర్ మార్కెట్ వేగంగా విస్తరిస్తోంది. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (PIB) అంచనాల ప్రకారం.. 2030 నాటికి భారత సెమీకండక్టర్ మార్కెట్ విలువ USD 100-110 బిలియన్ డాలర్లు (రూ.9-10 లక్షల కోట్లు) చ
డిసెంబర్ 23న Silver ధరలు అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సుకు 72 డాలర్ల మార్కును దాటడం ద్వారా మరో చరిత్రాత్మక ఘట్టాన్ని నమోదు చేశాయి. ఈ ఏడాది మొత్తం వెండి ప్రదర్శన పెట్టుబడిదారులను ఆశ్చర్యానికి గుర
2025 సంవత్సరం బంగారం కంటే వెండికే ఎక్కువగా కలిసి వచ్చిందని చెప్పాలి. గ్లోబల్ మార్కెట్లో వెండి ధరలు మునుపెన్నడూ లేని విధంగా ఆకాశాన్ని తాకుతున్నాయి. ప్రస్తుతం ఒక గ్రాము వెండి ధర రూ. 226 ఉండగా
డబ్బు సంపాదించడం ఎంత కష్టమో దానిని సరైన పద్ధతిలో దాచుకోవడం కూడా అంతే ముఖ్యం. మన దేశంలో మధ్యతరగతి ప్రజలకు అత్యంత ఇష్టమైన, సురక్షితమైన పెట్టుబడి మార్గం ఏదైనా ఉందంటే అది ఫిక్స్డ్ డిపాజిట
ఎప్పటిలాగానే వచ్చే ఏడాది కూడా పార్లమెంటులో బడ్జెట్ ప్రవేశపెడతారు. ప్రతి ఏటా ఫిబ్రవరి 1వ తేదీన పార్లమెంటులో బడ్జెట్ ప్రవేశపెట్టేటప్పుడు మనమందరం టీవీలకో, మొబైల్ ఫోన్లకో అతుక్కుపోతాం. మ
అమెరికాలో ఉద్యోగం చేసి జీవితాన్ని స్థిరపరుచుకోవాలని కలలు కనే లక్షలాది భారతీయ టెక్కీలకు ట్రంప్ ప్రభుత్వం సంచలన నిర్ణయంతో గట్టి షాక్ తగిలింది. దశాబ్దాలుగా కొనసాగుతున్న H-1B వీసా లాటరీ వి
పొగాకు ప్రియులకు కేంద్ర ప్రభుత్వం గట్టి షాక్ ఇచ్చింది. తాజాగా పార్లమెంటులో ఆమోదం పొందిన ఎక్సైజ్ బిల్లు (Central Excise Amendment Bill, 2025) ద్వారా సిగరెట్లు, బీడీలు, జరదా, ఇతర పొగాకు ఉత్పత్తుల ధరలు గణనీయంగా ప
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu) మరోసారి తన విజనరీ నిర్ణయంతో ప్రపంచం దృష్టిని ఆకర్షించారు. రాష్ట్రంలో అత్యాధునిక సాంకేతికతను ప్రోత్సహించేందుకు ఆయన క్వాంటమ్ (Quantum)
డిసెంబర్ ముగిసి 2026 జనవరిలోకి అడుగుపెడుతున్న వేళ కొన్ని కొత్త రూల్స్ మారబోతున్నాయి. కేంద్ర ప్రభుత్వం, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) తీసుకున్న కొన్ని నిర్ణయాల కారణంగా బ్యాంకింగ్ నుంచి సో
2025లో బంగారం ధరల గురించే అందరూ మాట్లాడుకున్నారు. అయితే లాస్ట్ మినిట్ లో వెండి సర్ ప్రైజ్ ఇచ్చింది. అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తూ వెండి ధరలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. పెట్టుబడిద
హైదరాబాద్ మహానగర అభివృద్ధిలో మరో కీలక దశగా.. సమగ్ర పట్టణ ప్రజా రవాణా ప్రణాళిక (కాంప్రహెన్సివ్ మొబిలిటీ ప్లాన్)లో భాగంగా ఔటర్ రింగ్ రోడ్ (ORR) నుంచి రీజినల్ రింగ్ రోడ్ (RRR) వరకు రహదారుల విస్తరణ
టెక్ సిటీ బెంగళూరు(Bengaluru)లో నడవాలంటే పాదచారులకు ఒక సాహసయాత్రలా ఉండేది. ముఖ్యంగా అత్యంత ఖరీదైన ప్రాంతంగా పేరొందిన ఇందిరానగర్ వంటి చోట్ల కూడా ఫుట్పాత్ల పరిస్థితి దారుణంగా ఉండేది. అయితే ఈ
బంగారం వెలుగులే ఎక్కువగా కనిపించినా.. వెండి మాత్రం నిశ్శబ్దంగా దీర్ఘకాలిక పెట్టుబడిలో శరవేగంగా దూసుకుపోతూ లాభాల పంట పండిస్తోంది. స్వల్పకాలంలో ధరల ఊగిసలాటకు పేరున్న ఈ తెల్ల లోహం.. దీర్ఘ
అమెరికా ఫెడరల్ రిజర్వ్ వచ్చే ఏడాది మరిన్ని వడ్డీ రేట్ల కోతలు చేపడుతుందనే అంచనాలు, డాలర్ బలహీనత కలిసి బుధవారం (డిసెంబర్ 24) దేశీయ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలను సరికొత్త రికార్డు
ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO).. తాజాగా తన వ్యవస్థను మరింత ఆధునీకరిస్తూ EPFO 3.0ను ప్రవేశపెట్టింది. ఈ కొత్త అప్డేట్ ద్వారా పీఎఫ్ విత్డ్రాల్, పెన్షన్, అడ్వాన్స్ క్లెయిమ్స్లో భారీ మార్పుల
దేశంలో బంగారం, వెండి ధరలు సామాన్యుల బడ్జెట్ను కుదిపేస్తున్నాయి. రోజురోజుకు పెరుగుతూ సరికొత్త రికార్డులను సృష్టిస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లలో చోటుచేసుకుంటున్న పరిణామాల ప్రభావ
Indian job market 2026:భారతదేశంలో ఉద్యోగ మార్కెట్ క్రమంగా నెమ్మదిస్తోందా.. కాదు ఇది చాలా కఠినంగా మారుతోంది ప్రస్తుతం చాలా మంది భారతీయ నిపుణులు గూగుల్లో ప్రస్తుతం వెతుకుతున్న ప్రశ్న ఒక్కటే...ఉద్యోగా
ప్రపంచంలోని అత్యంత విలువైన సాఫ్ట్వేర్ కంపెనీలలో ఒకటైన సేల్స్ఫోర్స్, తన AI వ్యూహంలో కీలకమైన మార్పు చేసింది. విశ్వసనీయత సమస్యల కారణంగా.. కంపెనీ పెద్ద భాషా నమూనాల (Large Language Models - LLMs) పై అధికంగా ఆధ
బంగారం ధరలు ప్రస్తుతం చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా కొనసాగుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లలోనూ, దేశీయ మార్కెట్లలోనూ గోల్డ్ రేట్ రికార్డులను తిరగరాస్తోంది. వడ్డీ రేట్లను తగ్గించే అంచన
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ప్రపంచం ఇప్పుడు కేవలం చాట్బాట్లకే పరిమితం కాలేదు. టెక్ దిగ్గజాల మధ్య టాలెంట్, ఇన్నోవేషన్ యుద్ధం పతాక స్థాయికి చేరుకుంది. ఇప్పటికే గూగుల్ తన నానో బనానా ' Nano B
సాధారణంగా బెంగళూరు లాంటి నగరాల్లో స్థలం కొనాలంటే అందరూ ముందుగా వెతికేది BDA (Bengaluru Development Authority) లేఅవుట్ల కోసం. ప్రభుత్వ సంస్థ కాబట్టి కాగితాలు పక్కాగా ఉంటాయని, ఎటువంటి వివాదాలు ఉండవని సామాన్యు
డిజిటల్ విప్లవం పెరిగిన తర్వాత ప్రతిదీ ఆన్లైన్లోకి మారిపోయింది. చివరికి ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే వచ్చే చలాన్లు కూడా మన ఫోన్కే వస్తున్నాయి. అయితే ఇదే ఇప్పుడు సైబర్ నేరగాళ్లకు
నేటి ఉరుకుల పరుగుల జీవితంలోపడి చాలామంది రిటైర్మెంట్ గురించి పెద్దగా ఆలోచించడం లేదు. ముఖ్యంగా ప్రైవేట్ ఉద్యోగులకు రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత అనేది ఒక పెద్ద సవాలుగా మారింది. అయితే
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు సంబంధించిన 8వ వేతన సంఘం (8th Pay Commission)పై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. ముఖ్యంగా జీతాల పెంపు, భత్యాల సవరణ, పెన్షన్ల మెరుగుదల విషయంలో వేతన సంఘం క
మీరు ICICI Bank క్రెడిట్ కార్డ్ని వాడుతున్నారా? అయితే ఈ వార్త మీకోసమే. ICICI బ్యాంక్ కొత్త ఏడాది 2026 నుంచి తన క్రెడిట్ కార్డ్ నిబంధనలు, రివార్డ్ పాయింట్లు, సర్వీస్ ఛార్జీల్లో భారీగా మార్పులు చేయబో
అమెరికాలో H-1B తదితర వర్క్ వీసాలపై పనిచేస్తున్న వేలాది మంది గూగుల్ ఉద్యోగులకు శుభవార్త. గత రెండేళ్లుగా నిలిపివేసిన ఎంప్లాయ్మెంట్ బేస్డ్ గ్రీన్ కార్డ్ దరఖాస్తుల ప్రక్రియను 2026 నుంచి పెద్
విజయం అనేది ఎవరికీ అంత సులభంగా దక్కదు. అది కేవలం పట్టుదల, కఠోర శ్రమ ఉన్నవారికి మాత్రమే అది సొంతం. చాలామంది సామాన్య మధ్యతరగతి యువకులు సాఫ్ట్వేర్ కంపెనీల్లో ఉద్యోగం వస్తే చాలు అనుకుంటార
ఆహార డెలివరీ సేవలతో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన స్విగ్గీ సంస్థ.. తన క్విక్-కామర్స్ ప్లాట్ఫామ్ అయిన ఇన్స్టామార్ట్ ద్వారా కస్టమర్ల షాపింగ్ అలవాట్లపై 2025 సంవత్సరానికి సంబంధించి ఓ నివ
ఏపీలో మద్యం అమ్మకాలు భారీగా పెరిగాయి. అక్టోబర్ 2024 నుంచి 2025 మధ్య కాలంలో రాష్ట్ర ప్రభుత్వం మద్యం ద్వారా రూ.8 వేల కోట్ల ఎక్సైజ్ ఆదాయాన్ని లక్ష్యంగా పెట్టుకోగా.. అందులో ఇప్పటికే రూ.7,041 కోట్లు సా
అమెరికాలో ఉన్న భారతీయులకు ఇప్పుడు ఎక్కడలేని చిక్కులు వచ్చి పడ్డాయి. అమెరికాలో స్థిరపడాలనే కోరికతో అక్కడికి వెళ్లిన ఐటీ ఉద్యోగులకు ఇప్పుడు గడ్డుకాలం మొదలైంది. గూగుల్ (Google), యాపిల్ (Apple) వంట
కర్ణాటక రాజధాని బెంగళూరు (Bengaluru) అంటేనే అందరికీ ఒక పెద్ద భయం. అదే ట్రాఫిక్. అక్కడ గంటల కొద్దీ రోడ్లపైనే గడపాల్సిన పరిస్థితి ఉంటుంది. అయితే, ఈ ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెడుతూ నమ్మ మెట్రో జెట్ స
డిసెంబర్ నెల చివరలో పసిడి ప్రియులకు బిగ్ షాక్.. బంగారం ధరలు రయ్యిమంటూ దూసుకుపోతున్నాయి. గత రెండు రోజుల నుంచి బంగారం ధరలు అమాంతం పెరిగాయి. కొత్త సంవత్సరంలో బంగారం కొనుగోలు చేయాలనుకునే వా
బెంగళూరు నగరంలో ట్రాఫిక్ సమస్యలకు దీర్ఘకాలిక పరిష్కారంగా మెట్రో విస్తరణను వేగవంతం చేస్తున్నట్లు కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ వెల్లడించారు. డిసెంబర్ 2027 నాటికి బెంగళూరులో మొత
భాగ్యనగర వాసులకు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) శుభవార్త చెప్పింది. మహానగర పరిధిలోని ప్రాపర్టీ ట్యాక్స్ బకాయిలపై ఒకేసారి పరిష్కారం (వన్ టైమ్ సెటిల్మెంట్) అవకాశం కల్పిస్త
సోమవారం జరిగిన 56వ రాజధాని ప్రాంత అభివృద్ధి అథారిటీ (CRDA) సమావేశంలో అమరావతి అభివృద్ధికి సంబంధించి అధికారులు పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సమావేశంలో లేఅవుట్లను అభివృద్ధి చేయడానికి, మౌ
బెంగళూరులో గృహ కొనుగోలు చేసే యువకులు ఎదుర్కొంటున్న పెద్ద సందిగ్ధతపై ఒక రెడ్డిట్ పోస్ట్ విస్తృత చర్చకు దారితీసింది. ఐటీ హబ్లకు దగ్గరగా ఉన్న సిటీ సెంటర్ అపార్ట్మెంట్లను ఎంచుకోవాలా,
ఇటీవల పెరుగుతున్న మోసపూరిత డిజిటల్ లావాదేవీలపై ఆందోళనల నేపథ్యంలో.. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) యూపీఐ (UPI) వ్యవస్థలో కీలక మార్పులను పరిశీలిస్తోందని వార్తలు వస్తున్నాయి. ము
ఈ ఏడాది పసిడి ధరలు నింగిని తాకాయి. సామాన్యులు బంగారం కొనుగోలు చేయాలంటేనే హడలిపోయే పరిస్థితి నెలకొంది. 2025లో ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న అస్థిర పరిస్థితులు బంగారం ధరలను అమాంతం పెంచాయి. క్
భారత సిలికాన్ వ్యాలీగా పేరుగాంచిన బెంగళూరు నగరంలో రియల్ ఎస్టేట్ రోజు రోజుకు కొత్త పుంతలు తొక్కుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రముఖ బహుళజాతి సంస్థలు, ఐటీ దిగ్గజాలు, స్టార్టప్లను ఆకర్
తైవాన్కు చెందిన ఎలక్ట్రానిక్స్ దిగ్గజం హాన్ హై ప్రెసిషన్ ఇండస్ట్రీ కో లిమిటెడ్ (ఫాక్స్కాన్) భారతదేశంలో తన వ్యాపారాన్ని మరింతగా విస్తరించేందుకు రెడీ అయింది. ఇందులో భాగంగా బెంగళూరు స
పసిడి ప్రియులకు బిగ్ షాక్.. ఈ ఏడాది బంగారం, వెండి ధరలు రికార్డు స్థాయికి చేరి పెట్టుబడిదారుల దృష్టిని ఆకర్షించాయి. వచ్చే ఏడాదిలో కూడా ఈ ధరల పెరుగుదల కొనసాగవచ్చని మార్కెట్ వర్గాలు అంచనా వ
ఎనిమిదవ కేంద్ర వేతన సంఘం (8వ CPC)కు సంబంధించిన నిబంధనలు వెలువడిన తర్వాత.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, ముఖ్యంగా పెన్షనర్లలో అనేక సందేహాలు, భయాలు తలెత్తాయి. జీతాలు, డీఏ పెంపు, పెన్షన్ సవరణలు వంట
డిసెంబర్ 16న దుబాయ్లో జరిగిన ఐపీఎల్ మినీ వేలంలో ఆస్ట్రేలియా ఆల్రౌండర్ కామెరాన్ గ్రీన్ను రూ. 25.20 కోట్లకు కోల్కతా నైట్ రైడర్స్ (KKR) దక్కించుకోవడం క్రికెట్ ప్రపంచంలో సంచలనంగా మారిన సంగతి
శత్రుదేశాలను ఎదుర్కోవడానికి భారత్ తన నావికాదళ సామర్థ్యాలను ఎప్పటికప్పుడు పెంచుకుంటూ పోతోంది. నీటి అడుగున యుద్ధ సామర్థ్యాలను నావికాదళ బలాన్ని బలోపేతం చేయడంలో ప్రస్తుతం భారతదేశం కీలక
ప్రతి ఒక్కరికీ తమ జీవితంలో అపారమైన సంపద ఉండాలని, కనీసం ఒక కోటి రూపాయలైనా వెనకేయాలని కోరిక ఉంటుంది. కానీ, లక్షల్లో జీతం వచ్చే వారికి కూడా కోటి రూపాయల ఆస్తి ఉండటం ఈ రోజుల్లో కష్టంగా మారింద
ప్రయాణికులకు భారత రైల్వే శాఖ (Indian Railways) ఒక చేదు వార్తను అందించింది. పెరుగుతున్న నిర్వహణ ఖర్చులను తట్టుకోవడానికి వీలుగా రైలు టికెట్ ధరలను పెంచుతూ ఆదివారం (డిసెంబర్ 21) కీలక నిర్ణయం తీసుకుంది.
ఆంధ్రప్రదేశ్లోని అందమైన అరకు లోయ.. ప్రకృతి అందాలకే కాదు, కాఫీ పంటలకు కూడా ప్రసిద్ధి. ఇక్కడ ప్రపంచంలోనే అత్యుత్తమమైన కాఫీ గింజలు పండుతాయి. అందుకే అరకు కాఫీ చాలా ప్రత్యేకం. దశాబ్దాలుగా అర
ప్రపంచ టెక్ దిగ్గజం.. టెస్లా అధినేత ఎలన్ మస్క్ (Elon Musk) మరోసారి చరిత్ర సృష్టించారు. అసాధ్యం అనుకున్న మైలురాయిని సుసాధ్యం చేస్తూ.. ప్రపంచంలోనే 700 బిలియన్ డాలర్ల నికర సంపదను కలిగిన తొలి వ్యక్తి
ఈ రోజుల్లో సైబర్ నేరగాళ్లు ఎంత తెలివిగా ఆలోచిస్తున్నారంటే.. నేరం వాళ్లు చేసి.. ఆ నిందను మీ మీదకు నెట్టేస్తున్నారు. దీనికి వారు వాడుతున్న అస్త్రమే 'మ్యూల్ ఖాతాలు' (Mule Accounts). మీ బ్యాంకు ఖాతాను వ
బంగారం అంటే భారతీయులకు ఎంత పిచ్చో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కానీ, మన దగ్గర ఆశించినంత స్థాయిలో బంగారు నిక్షేపాలు లేవు. కానీ, మన పొరుగు దేశం చైనాకు మాత్రం భారీ ఎత్తున బంగారు నిల్వలు దొరు
మీరు బంగారం లేదా నగలు కొనే ప్లాన్లో ఉన్నారా? అయితే మీకు ఇది ఒక రకమైన ఊరట కలిగించే వార్తే. గత కొన్ని రోజులుగా ఆకాశమే హద్దుగా పరుగులు పెట్టిన పసిడి ధరలు ఒక్కసారిగా దిగివచ్చాయి. గరిష్ట స్థ
హైదరాబాద్ అంటేనే బిర్యానీ, చాయ్, సందడి. అయితే అదంతా కేవలం పగటిపూట మాత్రమే. రాత్రి అయితే సిటీ అంతా స్తబ్ధుగా మారిపోతుంది. ఎక్కడైనా షాపులు తెరవాలన్నా.. అర్ధరాత్రి దాటితే చాలు పోలీసులు వస్త
ఎవరికైనా జీవితంలో కష్టాలు ఎదురైనప్పుడు.. ఆ కష్టాలే అతడిని మరింత బలంగా తీర్చిదిద్దుతాయనే మాట తరచూ వింటుంటాం. కొందరికి ఆ మాటలు మాటలుగానే మిగిలిపోతాయి. అయితే మరికొందరు మాత్రం అదే కష్టాన్న
అమెరికా ప్రభుత్వం ఇటీవల అమలు చేసిన కొత్త సోషల్ మీడియా వెట్టింగ్ పాలసీ కారణంగా వీసా దరఖాస్తు ప్రక్రియ మరింత కఠినంగా మారింది. ఈ కొత్త నిబంధనల ప్రభావంతో అనేక మంది అభ్యర్థుల వీసా అపాయింట్
ఆంధ్రప్రదేశ్లోని 974 కిలోమీటర్ల పొడవైన తీరరేఖను ఇప్పటివరకు అందమైన బీచ్లు, మత్స్యకార, నౌకాశ్రయాల కోణంలో మాత్రమే చూసారు. అయితే ఇప్పుడు అదే తీరప్రాంతం భారతదేశ భవిష్యత్తును ప్రభావితం చే
కష్టపడి చదవండి, మంచి డిగ్రీ సంపాదించండి... మిగతాదంతా మార్కెట్ చూసుకుంటుంది అనే అంశం దశాబ్దాలుగా భారతీయ మధ్యతరగతి మనసుల్లో నాటుకుపోయింది. విద్యే సామాజిక చలనం, ఆర్థిక భద్రతకు మార్గమని నమ
అంతర్జాతీయ వాణిజ్య రంగంలో భారత్-చైనాల మధ్య ఉన్న ఉద్రిక్తతలు మరోసారి బహిరంగంగా వెలుగులోకి వచ్చాయి. ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ (ICT) ఉత్పత్తులపై భారత్ విధిస్తున్న సుంకాలు, అల
ఈ ఏడాది బంగారం, వెండి ధరలు ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయికి చేరాయి. గ్లోబల్ ఆర్థిక అస్థిరత, ద్రవ్యోల్బణ భయాలు పెరగడం, అలాగే సురక్షిత పెట్టుబడుల వైపు ఇన్వెస్టర్లు మొగ్గు చూపడం వల్ల వి
నేటి రోజుల్లో భారతదేశంలోని చాలా మంది మధ్యతరగతి కుటుంబాలకు ఇల్లు కొనడం ఒక కలలా మారుతోంది. కారణం వారు తక్కువ సంపాదిస్తున్నారని కాదు.. ఇళ్ల ధరలు భారీగా పెరగడం. గత కొన్ని దశాబ్దాలుగా జీతాల ప
గ్లోబల్ కమోడిటీ మార్కెట్లపై గోల్డ్మన్ సాచ్స్ (Goldman Sachs) విడుదల చేసిన తాజా అంచనాలు పెట్టుబడిదారుల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. బంగారం, చమురు, రాగి (Copper) వంటి ప్రధాన కమోడిటీల విషయంలో పూర్తిగా భ
కృత్రిమ మేధస్సు (AI) కంప్యూటింగ్ రంగంలో ఎన్విడియా (Nvidia) దాదాపు ఏకపక్ష ఆధిపత్యాన్ని కొనసాగిస్తోన్న సంగతి విదితమే. పెద్ద భాషా మోడళ్ల నుంచి జనరేటివ్ AI వరకు.. ప్రపంచవ్యాప్తంగా ఉపయోగిస్తున్న చా
చాలా మంది తక్కువ జీతం వస్తోందని లేదా చేతిలో ఎక్కువ డబ్బు లేదని పెట్టుబడి పెట్టడానికి భయపడుతుంటారు. వేలల్లో పొదుపు చేస్తే కోట్లు ఎలా వస్తాయి? అని జోకులు వేస్తుంటారు. కానీ మ్యూచువల్ ఫండ్
డబ్బును ఎక్కడ దాచుకోవాలి? ఎలా లాభాన్ని పొందాలి? ఇది ప్రతి సామాన్యుడిని వేధించే ప్రశ్న. స్వల్పకాలిక అవసరాలకు బ్యాంకు డిపాజిట్లు (FD) బాగుంటాయి. కానీ, దశాబ్దాల పాటు దీర్ఘకాలికంగా పెట్టుబడి
కాలం మారుతోంది.. కాలంతో పాటు టెక్నాలజీ మారుతోంది.. టెక్నాలజీతో పాటు మనం చేసే ఉద్యోగాలు కూడా మారిపోతున్నాయి! 2024 వరకు కొన్ని పనులు కేవలం ప్రయోగాత్మకంగానో లేదా ఇతర ఉద్యోగాల్లో భాగంగానో ఉండే
మరికొన్ని రోజుల్లో 2025 సంవత్సరం ముగియబోతోంది. డిసెంబర్ అంటే కేవలం వేడుకలు, పండుగలే కాదు.. ఆర్థికపరమైన కీలక నిర్ణయాలకు కూడా ఇదే ఆఖరి గడువు. ముఖ్యంగా ఆదాయపు పన్ను శాఖ విధించిన నిబంధనల ప్రకా
టెక్ ప్రపంచంలో ఇప్పుడు ఒకటే చర్చ.. అదే OpenAI వేస్తున్న భారీ స్కెచ్. ఇప్పటిదాకా మనం కేవలం ప్రశ్నలు అడగడానికి, కంటెంట్ రాయడానికి మాత్రమే ChatGPTని వాడుతున్నాం. కానీ త్వరలో ఇది మీ మొబైల్లోని ఆండ్ర
బంగారం కొనాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే మీకు ఇది మంచి వార్తే. గత కొన్ని రోజులుగా ఆకాశాన్ని అంటుతున్న పసిడి ధరలు నేడు కాస్త తగ్గుముఖం పట్టాయి. దేశీయ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధర
భారతదేశ టెక్ రాజధాని, లక్షలాది మందికి ఉపాధి కల్పించే Bengaluru (బెంగళూరు) నగరం గురించి ఇప్పుడు ఒక కొత్త చర్చ నడుస్తోంది. అయితే ఈ చర్చ సాఫ్ట్వేర్ ఉద్యోగాల గురించి కాదు.. రోడ్ల మీద ఉన్న గుంతల గుర
సాధారణంగా సిటీల్లో అపార్ట్మెంట్ కల్చర్ ఎక్కువ. గేటెడ్ కమ్యూనిటీలో ఉంటే భద్రత ఉంటుందని అందరూ భావిస్తారు. కానీ బెంగళూరు(Bengaluru) లోని ఒక అపార్ట్మెంట్ అసోసియేషన్ చేస్తున్న పనులు చూస్తుంటే..
ఈ రోజుల్లో ఆకాశాన్ని అంటుతున్న రియల్ ఎస్టేట్ ధరల వల్ల.. కేవలం సామాన్యులకే కాదు, ప్రభుత్వ ఉద్యోగులకు కూడా సొంత ఇల్లు కొనడం అనేది ఒక కలగానే మిగిలిపోతోంది. మార్కెట్ రేట్లకు పోటీ పడి ఇళ్లు క
మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల తన టీంకు ఇప్పటివరకు ఎన్నడూ లేని విధంగా ఒక కఠినమైన సందేశాన్ని ఇచ్చినట్లు బిజినెస్ ఇన్సైడర్ వెల్లడించింది. దీని కథనం ప్రకారం.. AI టెక్నాలజీకు పూర్తిగా అలవా
మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లాకు చెందిన రోషన్ కులే అనే సన్నకారు రైతు కథ ఇది. అప్పుల ఊబిలో కూరుకుపోయిన ఒక మనిషి ఎంతటి దారుణమైన నిర్ణయాలైనా తీసుకుంటాడని ఈ ఘటన నిరూపిస్తోంది. ప్రైవేట్ వడ
భారతదేశంలో అత్యధికంగా ప్రజలు ఉపయోగించే రవాణా వ్యవస్థ రైల్వే. ప్రతిరోజూ లక్షలాది మంది సామాన్యులు, వ్యాపారులు రైలు ప్రయాణాలపై ఆధారపడతారు. అయితే ప్రయాణికుల సౌకర్యం, భద్రత దృష్ట్యా ఇండియ
ధీరూభాయ్ అంబానీ మరణం తర్వాత రిలయన్స్ సామ్రాజ్యం రెండు భాగాలుగా విడిపోయిన సంగతి విదితమే. ఒకవైపు ముఖేష్ అంబానీకి ముడి చమురు శుద్ధి, పెట్రోకెమికల్స్ వంటి పారిశ్రామిక వ్యాపారాలు దక్కగా, మ
షేర్ మార్కెట్ అంటేనే అంచనాలతో కూడుకున్నది. అయితే 2026 నాటికి భారత మార్కెట్ ఒక కొత్త శిఖరాన్ని చేరుకుంటుందని ప్రపంచస్థాయి బ్రోకరేజ్ సంస్థలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. తగ్గనున్న ద్రవ్యోల
Telecom in 2026: 2024 జూలైలో జియో, ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా వంటి ప్రధాన టెలికాం సంస్థలు ఒక్కసారిగా రీఛార్జ్ ప్లాన్ ధరలను పెంచినప్పుడు భారతీయ వినియోగదారులు తీవ్ర నిరాశకు గురయ్యారు. మొబైల్ కనెక్టి
చాలామంది తమ కష్టార్జితాన్ని ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలో తెలియక ఇబ్బంది పడుతుంటారు. స్టాక్ మార్కెట్లలో పెడితే ఎప్పుడు మునుగుతుందో అన్న భయం, ఇంట్లో దాచి పెడితే ఎలాంటి లాభం ఉండదు. ఇలాంటి వారి
ఏపీ ఆర్థిక రాజధానిగా పేరు గాంచిన విశాఖపట్నం రియల్ ఎస్టేట్ రంగం కీలకమైన మలుపు వద్ద నిలిచింది. రాబోయే కాలంలో వేగవంతమైన వృద్ధి దశలోకి ప్రవేశించేందుకు సిద్ధంగా ఉందని క్రెడాయ్ విశాఖపట్నం
చాలామందికి వివిధ బ్యాంకుల్లో సేవింగ్స్ అకౌంట్లు ఉంటాయి. కొన్ని సార్లు ఒక ఊరి నుంచి మరో ఊరికి మారినప్పుడు లేదా పాత అకౌంట్లను వాడటం మానేసినప్పుడు వాటిలో ఉన్న బ్యాలెన్స్ ను మర్చిపోతుంట
ప్రస్తుత టెక్నాలజీ యుగంలో అన్నీ ఆన్లైన్ అయిపోయాయి. బట్టలు, మందులు, నిత్యావసరాలు.. ఇలా ఏది కావాలన్నా ఒక్క క్లిక్ చేస్తే ఇంటికి వచ్చేస్తున్నాయి. అందుకే ఇప్పుడు అదే దారిలో ఆంధ్రప్రదేశ్ ప్
అమెరికా రెండోసారి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన డొనాల్డ్ ట్రంప్.. వలసలపై మరింత కఠిన వైఖరి అవలంబిస్తున్నారు. ముఖ్యంగా హెచ్-1బీ వీసా కార్యక్రమాన్ని కట్టడి చేయడం లేదా దశలవారీగా తగ్గించే
సాధారణంగా మనకు తెలిసిన అత్యంత ఖరీదైన వస్తువులు అంటే బంగారం, వెండి లేదా వజ్రాలు. వీటిని కొనేందుకు మనం లక్షల్లో, కోట్లలో ఖర్చు చేస్తాం. కానీ, ఈ ప్రపంచంలో ఒక పదార్థం ఉంది, దాని ముందు వజ్రాలు
స్మార్ట్ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరి మొబైల్లో గూగుల్ పే (Google Pay) వంటి పేమెంట్ యాప్స్ కచ్చితంగా ఉంటాయి. అయితే ఇప్పటివరకు కేవలం బ్యాంకు అకౌంట్ నుంచి డబ్బులు పంపడానికి లేదా బిల్లులు చెల్లించడాన
