Bengaluru Real Estate: దేశ ఐటీ రాజధాని, సిలికాన్ సిటీ బెంగళూరు రియల్ ఎస్టేట్ కొత్త పుంతలు తొక్కుతోంది. నగరంలోని కొన్ని కీలక ఏరియాల్లో ధరలు నింగిని తాకుతున్నాయి. ప్రధానంగా సర్జాపూర్ రోడ్ ఇప్పుడు బెంగ
ఈ వారం ఆసియాలో బంగారం కొనుగోలు భారీగా తగ్గిపోయింది. దీనికి ప్రధాన కారణం... బంగారం ధరలు రికార్డు స్థాయికి చేరడంతో మార్కెట్ లో చాలా ఖరీదైనవిగా మారిపోయాయి. అందువల్ల, సాధారణ వ్యక్తులు, ఆభరణా
ఉద్యోగాన్ని పొందడం అంత సులభమేమి కాదు. ఇందులో ఎంతో కష్టపడాలి, ఎన్నో నిరాశలను అధిగమించాలి. ఇప్పుడు ఏఐ రాకతో ఉద్యోగాల స్వరూపమే మారిపోయింది. ఉన్న ఉద్యోగాన్ని కాపాడుకుంటే చాలనే స్థితికి వచ్
Bengaluru Metro Fare Hike: బెంగళూరు మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ (BMRCL) ప్రయాణికులకు ఫిబ్రవరి 2024లో ఇప్పటికే 71 శాతం ఛార్జీల పెంపును అమలు చేసిన నేపథ్యంలో..ఇప్పుడు మరోసారి వార్షికంగా 5 శాతం పెంపును అమలు చే
ఆదాయపు పన్ను రిటర్న్ (ITR) దాఖలు గడువు దగ్గరపడుతోంది. సెప్టెంబర్ 15 లోపు ఐటీ రిటర్న్ దాఖలు చేయాలి. లేకుండా రూ. 5 వేల వరకు పెనాల్టీ పడవచ్చు. అయితే పన్ను నిపుణులు, పన్ను చెల్లింపుదారుల నుంచి గడువ
సెప్టెంబర్ నెలలో పసిడి ధరలు తొలి రెండు వారంల్లోనే పసిడి ప్రియులకు చుక్కలు చూపిస్తున్నాయి. అయితే ఈ రోజు కొంచెం ఊరటనిచ్చాయి. పండగ సీజన్ సమీపిస్తుండటంతో బంగారం కొనుగోలు చేయాలనుకున్న మహి
ఈరోజుల్లో బంగారం (Gold) మీద పెట్టుబడులు చాలా హాట్ టాపిక్గా మారాయి. ఎందుకంటే 2025లో గోల్డ్ ఎక్స్ఛేంజ్-ట్రేడెడ్ ఫండ్స్ (ETFs) అద్భుతమైన లాభాలను అందించాయి. దేశీయంగా బంగారం ధరలు ఈ ఏడాది 40 శాతానికి పై
గత ఏడాదిలో ఇన్వెస్టర్లకు నిజంగా భారీ లాభాలు తెచ్చిపెట్టింది. 2024 సెప్టెంబర్ 11న 24 క్యారెట్ గోల్డ్ ధర 10 గ్రాములకు సుమారు రూ. 73,200 ఉండగా, కేవలం ఏడాదిలోనే అది రూ. 1,12,500కి దూసుకెళ్లింది అంటే దాదాపు 54%
క్రెడిట్ కార్డు వాడే ప్రతి ఒక్కరూ ఒక దశలో ఈ డైలమాలో పడతారు. రివార్డ్ పాయింట్స్ కలెక్ట్ చేయాలా? లేక సూటిగా క్యాష్బ్యాక్ తీసుకోవాలా? ఈ రెండూ మంచి బెనిఫిట్స్నే ఇస్తాయి, కానీ ఎలా వర్క్ అవు
2025 ఇన్వెస్టర్ల కోసం ధన లోహాలు మార్కెట్లో ఒక ఎక్సెప్షనల్ ఇయర్గా నిలిచింది. ముఖ్యంగా గోల్డ్ ETFs మరియు సిల్వర్ ETFs చాలా బాగా పెర్ఫార్మ్ చేసాయి. ఈ రెండు అసెట్స్ ఈ సంవత్సరం ఇన్వెస్టర్లకు అత్యం
భారతీయ హౌసింగ్ మార్కెట్ మరోసారి వార్తల్లో ఉంది. ఊహించిన దాని కంటే వేగంగా ఇళ్ల ధరలు పెరుగుతున్నాయి, సులభంగా పొందగల ఇళ్ల కొరతతో, కొత్త ఇంటి కొనుగోలుదారులు ఖరీదైన అద్దెలలో చిక్కిపోతున్నా
భారతదేశంలో బంగారం ధరలు భగ్గుమంటున్నాయి. పండుగ సీజన్ దగ్గరపడుతుండటంతో బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. ఇది వినియోగదారులకు,పెట్టుబడిదారులకు, వ్యాపారులకు కొనుగోలుపై అయోమయాన్ని రేపుత
ఈ వారం మీ ఆదాయ పన్ను రిటర్న్ ఫైల్ చేయాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే ఒక చిన్న సూచన ఫారం పూర్తి చేసిన వెంటనే సబ్మిట్ బటన్ నొక్కేయకండి. ముందుగా డ్రాఫ్ట్గా సేవ్ చేసుకోండి. ఎందుకంటే ఇదే స్ట
భారతదేశంలో ఆర్థిక సంవత్సరం 2024-25 (AY 2025-26) కోసం ఆదాయపు పన్ను రిటర్న్ (ITR) దాఖలు చేసే గడువు చివరి తేదీ ఈ ఏడాది సెప్టెంబర్ 15, 2025 నిర్ణయించడం జరిగింది.అయితే ఇప్పటికీ ఎన్నో సమస్యల వల్ల పన్ను చెల్లింపుద
Indo-US Relations:డొనాల్డ్ ట్రంప్ విధించిన భారీ సుంకాలతో అమెరికా-భారత్ మధ్య సంబంధాలు (India- US Ties) దెబ్బతిన్న సంగతి విదితమే.ఇరు దేశాల మధ్య మాటలయుద్ధం నడుస్తుండగా.. చైనా, రష్యాకు భారత్ దగ్గరయ్యే ప్రయత్నం
భారత రాజకీయాల్లో కేంద్ర పార్టీలు మాత్రమే కాకుండా, 40 కంటే ఎక్కువ ప్రాంతీయ పార్టీలు కూడా ఉన్నాయి. వీటిలో కొన్ని ఇప్పుడు రాష్ట్రాల్లో ప్రభుత్వం నడుపుతున్నాయి, మరికొన్ని ప్రతిపక్ష పార్టీల
బెంగళూరులో పని సంస్కృతి గందరగోళానికి దారితీస్తోందనే ఒక తాజా సంఘటన సోషల్ మీడియాలో పెద్ద చర్చకు తెరలేపింది. ఇటీవల నగరంలోని ఒక సినిమా థియేటర్లో ఓ మహిళ తన ల్యాప్టాప్ తెరిచి, సినిమా చూస్త
భారత బయోటెక్ లో ఒక కొత్త ఇన్స్పిరేషనల్ స్టోరీ. డా. ఫాతిమా బెనజీర్ మరియు కో-ఫౌండర్ అలెక్స్ డి. పాల్ కలిసి స్థాపించిన అజూకా ల్యాబ్స్ ఇప్పుడు ఇండియాలోనే కాక, అంతర్జాతీయ స్థాయిలో ప్రతిష్ఠ పొ
సెప్టెంబర్ నెలలో పసిడి ధరలు భగ్గుమంటున్నాయి. నిన్న కాస్త శాంతించిన ధరలు నేడు మళ్లీ నింగికి ఎగసాయి. పండగ సీజన్ సమీపిస్తుండటంతో బంగారం కొనుగోలు చేయాలనుకు మహిళలకు షాకిస్తూ నేడు పసిడి ధరల
కొన్ని ఏళ్ల క్రితం దుకాణాల్లో రూ. 1, రూ. 2 ప్యాకెట్లు రాజ్యమేలేవి. చిన్న చిల్లరతో కూడా ఏదో కొనుక్కోవచ్చు అన్న ఉత్సాహం ఉండేది. కానీ సమయం మారింది, ప్రజల ఖర్చు సామర్థ్యం పెరిగింది, అలవాట్లు కూడ
గత నెలలో గూగుల్ జెమిని యాప్లో కొత్త AI ఇమేజ్ ఎడిటింగ్ టూల్ నానో బనానాని విడుదల చేసింది. ఇది విడుదలైన కొన్ని రోజుల్లోనే ఈ జెమిని యాప్ను 10 మిలియన్ మందికి పైగా డౌన్లోడ్ చేసుకున్నారు. గూగు
UPSలో ఫిక్స్ పెన్షన్, NPSలో మార్కెట్ రిటర్న్ ఏది సరిగ్గా మీ రిటైర్మెంట్ ఫైనాన్స్కి మించిపోతుందో స్పష్టంగా తెలుసుకోవాలి. సెప్టెంబర్ 30 ముందే నిర్ణయం తీసుకోకపోతే ఆ ఆప్షన్ ఇక రాదు. ఈ తేది తర్వ
భారతదేశంలో రియల్ ఎస్టేట్ అంటే కేవలం డబ్బు పెరిగే మార్గం అని అనుకోవడం సరి కాదు. గతంలో ప్రాపర్టీ కొనుగోలు చేయడం అంటే విలువ పెరుగుతుంది, రెంటల్ ఆదాయం వస్తుంది, సంపద ఏర్పడుతుంది అని నమ్మేవా
రుణం చెల్లించడం ఆలస్యమైతే ఫోన్ లాక్ అవ్వే అవకాశం ఉంది? వినియోగదారుల కోసం ఇది కొత్త హెచ్చరిక! RBI ఇప్పుడు పరిశీలిస్తున్నది ఏమిటంటే, చిన్న రుణాల డిఫాల్ట్ జరిగితే, రిమోట్లో ఫోన్ లాక్ చేయడం బ
ఇల్లు కొనడం అంటే మన జీవితంలో పెద్ద నిర్ణయంగా భావిస్తాం. అయితే దీన్ని ఆలస్యం చేయడం వల్ల భవిష్యత్తులో ఆర్థికంగా సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా 40 ఏళ్లు దాటినప్పుడు ఇల్లు కొనే పన
భారతదేశంలో చాలామంది క్యాష్ ఇస్తే ఫార్మాలిటీస్ ఉండవు అనుకుని నిర్లక్ష్యంగా నగదు లావాదేవీలు చేస్తుంటారు. కానీ ఇప్పుడు జాగ్రత్త! రూ. 20,000 దాటితేనే పన్నుశాఖ మీపై కన్నేసే అవకాశం ఉంది. అంటే, మీ
ఈ ఏడాది బంగారం ధరలు రికార్డు స్థాయిలో పెరిగి.. ఇంతకు ముందెప్పుడూ అందని స్థాయిని తాకాయి. ఈ ర్యాలీకి ప్రధాన కారణం అమెరికా ఫెడరల్ రిజర్వ్ (Fed) వడ్డీ రేటులు తగ్గించనున్న అంచనాలు. సాధారణంగా వడ్
తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్కి దక్షిణం వైపున 765 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో కొత్త నగరం భారత్ ఫ్యూచర్ సిటీను అభివృద్ధి చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేసింది. ఈ ఫ్యూచర్ సిటీ నగరంలో కృత్
అయోధ్యలో జరుగుతున్న రామ్ మందిర నిర్మాణం దేశవ్యాప్తంగా భక్తుల దృష్టిని ఆకర్షిస్తోంది. ప్రతిరోజూ అక్కడ జరిగే మార్పులు, కొత్త నిర్మాణాలు, విశాలమైన ప్రాజెక్టులు ప్రజల్లో ఆసక్తిని రేపుతు
దేశ ఆర్థిక రాజధానిలో RBI తన స్థిర ఆస్తుల వ్యూహాన్ని మరింతగా విస్తరించుకుంది. ముంబై మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ (MMRCL) నుండి దక్షిణ ముంబై నారిమన్ పాయింట్ వద్ద ఉన్న 4.61 ఎకరాల భూమిని రూ.3,472 కో
డబ్బు అవసరం ఏ క్షణానైనా వస్తుంది. అలాంటి సమయంలో మన దగ్గర బంగారం ఉంటే, దాని మీద గోల్డ్ లోన్ తీసుకోవడం చాలా మందికి సేఫ్ మరియు ఈజీ ఆప్షన్గా మారింది. ముఖ్యంగా బ్యాంకులు, NBFCలు కూడా గోల్డ్ లోన్
సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతోంది, అందులో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఒక కొత్త ప్రభుత్వ కార్యక్రమాన్ని ఆమోదించినట్లు కనిపిస్తుంది. పైకి చూస్తే నిజమనిపించినా, ఈ వీడియో నకిలీద
హైదరాబాద్ నుంచి మచిలీపట్నం పోర్టు వరకు గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్వే నిర్మించేందుకు ఆమోదం తెలపాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్రాన్ని కోరారు. హైదరాబాద్లోని భారత ఫ్యూచర
పసిడి ధరలు కాస్త శాంతించాయి. నిన్నటి వరకు భగ్గుమన్న బంగారం ధరలు ఈ రోజు కాస్త నెమ్మదించాయి.ప్రపంచ వ్యాప్తంగా భౌగోళిక రాజకీయ అనిశ్చితుల నేపథ్యంలో పెట్టుబడిదారులు సురక్షిత ఆస్తుల వైపు మ
భారతదేశంలో ఒక 61 ఏళ్ల గృహిణి తన మెయిల్బాక్స్ ఓపెన్ చేస్తే ఒక్కసారిగా షాక్! ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి నోటీసు వచ్చింది. అది కూడా రూ. 20 లక్షల డిపాజిట్ గురించి! కానీ ఇక్కడ విచిత్
ఇటీవల ఒక సీనియర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ తనకు కంపెనీలో జరిగిన అనుభవాన్ని సోషల్ మీడియా రెడ్డిట్ ద్వారా పంచుకున్నారు. ఇది చాలా మంది సాంకేతిక ఉద్యోగులు, సంస్థల మేనేజ్మెంట్, సాధారణ ప్రజల దృష్ట
ఇప్పుడు వ్యక్తిగత లోన్స్ అంటే కేవలం ఎమర్జెన్సీ కోసం మాత్రమే కాదు. రుపీరిడీ డేటా ప్రకారం, సుమారు 50% వ్యక్తిగత లోన్స్ భారతీయులు లైఫ్ స్టైల్ ఖర్చుల కోసం వాడుతున్నారు. అంటే, రెంట్, షాపింగ్, ట్
ఆపిల్ ప్రతి ఏడాది కొత్త ఐఫోన్ తీసుకొస్తుంది కానీ Pro మోడల్స్లో వచ్చే మార్పులే అందరినీ ఎక్కువ ఆకట్టుకుంటాయి. ఇప్పుడు ఐఫోన్ 17 Pro వచ్చేసింది. ఇందులో పూర్వపు మోడల్స్తో పోలిస్తే 5 ముఖ్యమైన అప
మీ రిటైర్మెంట్ కోసం మీరు పెట్టుబడి చేస్తున్నారా? మీరు చేసే ప్రతి నెలకి రూ. 10,000 చిన్న మొత్తంగా మొదలెట్టినా, 30 ఏళ్ల తర్వాత అది కోట్ల రూపాయలుగా మారగలదని మీరు ఊహించారా? SIP, కాంపౌండింగ్, మ్యూచువల
మన ఆంధ్రప్రదేశ్ ఎకానమీ ఇప్పుడు ఫుల్ ఫామ్లో పరుగులు తీస్తోంది. మొదటి మూడు నెలల్లోనే 10.5% వృద్ధి సాధించింది. ఇది దేశ సగటు 8.8% కంటే ఎక్కువ. దాంతో జోష్లోకి వెళ్లిన సీఎం చంద్రబాబు, ఇక్కడ ఆగిపోవ
గ్లోబల్ ఫార్మాస్యూటికల్ దిగ్గజం నోవో నార్డిస్క్ (Novo Nordisk, NOVOb.CO) బరువు తగ్గించే ఔషధం వెగోవీ (Wegovy) తయారీదారుగా ప్రఖ్యాతి పొందిన సంగతి విదితమే. అయితే ఇటీవల ఈ సంస్థ 9 వేల ఉద్యోగాలను కట్ చేస్తున్నట్
ఈ ఏడాది బంగారం ధరలు ప్రపంచవ్యాప్తంగా ఊహించని స్థాయిలో పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్లలో బంగారం ఔన్సుకు 3,600 డాలర్లకి చేరడం పెట్టుబడిదారుల దృష్టిని విపరీతంగా ఆకర్షించింది. గోల్డ్మన్ సా
ఐఫోన్ అంటే క్రేజ్ వేరే లెవెల్! కొత్త మోడల్ వస్తే మన దగ్గర లైన్లు పడతాయి, సోషల్ మీడియాలో ఫోటోలు షేర్ అవుతాయి. కానీ అసలు విషయం ఏంటంటే ఇండియాలో ఐఫోన్ ధర దాదాపు అన్ని దేశాల కంటే ఎక్కువ. తాజాగా
ఇప్పటివరకు యూపీఐ పేమెంట్స్ అంటే ఫోన్ పే, గూగుల్ పే లే గుర్తొచ్చేవి. కానీ తాజాగా కొత్త యాప్స్ కూడా ఎంట్రీ ఇచ్చి, మేము కూడా ఉన్నాం అని చెప్పేలా చేస్తున్నాయి. అందులో సచిన్ బన్సాల్ యొక్క 'నావ
South Asia Political Landscape :దక్షిణాసియాలో రాజకీయాలు గత కొంత కాలం నుంచి భగ్గుమంటున్నాయి. ఏకంగా దేశ నాయకులనే మార్చివేసేలా యువత ఉద్యమిస్తున్నారు. ఇటీవలి కాలంలో మనం చూసుకున్నట్లయితే.. భారతదేశ పొరుగు దేశా
మహారాష్ట్ర గవర్నర్, NDA నామినీ అయిన సిపి రాధాకృష్ణన్ ఇటీవల భారతదేశం యొక్క 14వ ఉపరాష్ట్రపతిగా ఎన్నికయ్యారు. భారత రాజకీయాల్లో నాలుగు దశాబ్దాల సుదీర్ఘ ప్రయాణం తర్వాత.. CP Radhakrishnan ఇండియా బ్లాక్ అభ
ప్రతి ఏడాది సెప్టెంబర్లో యాపిల్ నుంచి కొత్త ఐఫోన్ వస్తాయన్నది మామూలే. కానీ ఈ సారి ఐఫోన్ 17 సిరీస్లో కొంచెం స్పెషల్ ఉంది. యాపిల్ మొదటిసారి ప్లస్ మోడల్ని తీసేసి, దాని బదులు ఐఫోన్ ఎయిర్ అనే
బంగారం ధర రికార్డులను బద్దలు కొట్టి ఆల్ టైమ్ హైని క్రియేట్ చేసింది. దేశీయ ఫ్యూచర్స్ మార్కెట్లో 10 గ్రాములకు రూ. 1.10 లక్షలుగా నమోదైంది. అమెరికా డాలర్ బలహీనత మధ్య Gold కొత్త శిఖరాలకు చేరుకుంది. MCX
భారత ప్రభుత్వం పేదలకు అండగా ఉండేందుకు ఉచిత రేషన్ పథకం నడుపుతోంది. నిజంగా అవసరం ఉన్న కుటుంబాలు ఈ పథకం వల్ల రెండు పూటల భోజనం జోలికి తక్కువ ఖర్చుతో చేరుతున్నాయి. కానీ కొందరు మంచి జీతాలు తీస
వెండి ధరలు మళ్లీ వార్తల్లోకి వచ్చాయి. సెప్టెంబర్ 9 మంగళవారం నాడు గ్లోబల్ మార్కెట్లలో వెండి 14 ఏళ్ల గరిష్టానికి చేరుకుంది. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు తగ్గించే అవకాశం, డాలర్ బలహీన
భారతీయులు ఎప్పటి నుండో బంగారం అంటే ప్రత్యేకమైన ప్రేమ చూపిస్తారు. పండుగలలో, వివాహాల సీజన్లో, కొత్త వస్తువులు కొనుగోలు చేయాలంటే బంగారం ఆభరణాలు మోస్ట్ ప్రిఫర్డ్. కానీ CA నితిన్ కౌశిక్ చెప్
ఫెస్టివ్ షాపింగ్ సీజన్ మొదలైపోయింది. డిస్కౌంట్లు, ఆఫర్లు చూస్తూ, చాలామంది పెద్ద వస్తువులు EMIలో కొనే ఆలోచనలో ఉంటారు. ఇక No-Cost EMI అంటే వడ్డీ లేకుండా ఈజీగా చెల్లించుకోవచ్చంటూ అన్న మాట వినడం చాల
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పలు సంచలన నిర్ణయాలు తీసుకుంటూ ప్రపంచ దేశాలను హడలెత్తిస్తున్నారు. టారిఫ్స్ తో ప్రపంచ దేశాలకు ఆందోళన కలిగించిన ట్రంప్ మరో అలజడికి రెడీ అయ్యారు. దేశీ క
భారత ప్రభుత్వం ఇటీవల ఎనర్జీ డ్రింక్స్, సాఫ్ట్ డ్రింక్స్, సిగరెట్లు, గుట్కా వంటి హానికర వస్తువుల వినియోగాన్ని తగ్గించడానికి 40 శాతం వస్తువులు, సేవల పన్ను (GST)ని ప్రవేశపెట్టింది. ఈ చర్య ప్రధా
ఇంటర్నెట్ స్లో అవ్వడం, వీడియో కాల్స్లో స్టక్ అవ్వడం, క్లౌడ్ సర్వీసులు లోడ్ కాకపోవడం... ఇటీవలి రోజుల్లో ఈ సమస్యలు ఎందుకు వచ్చాయో తెలుసా? కారణం ఎర్ర సముద్రంలో జరిగిన అండర్ సీ కేబుల్ డ్యామ
భారతదేశంలోని రియల్ ఎస్టేట్ మార్కెట్ ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. దేశంలోని వివిధ నగరాల్లో అమ్మకాలు ఎలా పెరుగుతున్నాయో గమనిస్తే ఒక్కటే పరిస్థితి అన్ని ప్రాంతాలకు వర్తించడం లేదు. బెం
భారతదేశంలో AI హంగామా మరో స్టేజ్కి చేరబోతోంది! ChatGPT ని డెవలప్ చేసిన OpenAI ఇప్పుడు తన $500 బిలియన్ Stargate ప్రాజెక్ట్ కోసం ఇండియాలో డాటా సెంటర్స్ ఏర్పాటు చేసే చర్చలు మొదలెట్టింది. గరిష్ట AI computing కోసం ప్ల
కొంపల్లిలోని పేట్ బషీరాబాద్లో నిర్మాణ సంస్థ ‘ది బిల్డింగ్ కో' ద్వారా అభివృద్ధి చేయబడుతున్న టీబీసీ రసజ్ఞ నార్త్ ప్రాజెక్ట్ ఇప్పుడు వార్తల్లోకెక్కింది. ఈ ప్రాజెక్ట్ అభివృద్ధి చేస్తున
పసిడి పరుగు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆగనంటోంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రజలు పసిడి కొనాలంటేనే వణికిపోతున్నారు. ఈ నెల మొదటి వారం నుంచే Gold పరుగులు పెడుతోంది. సామాన్యులు బంగారం కొనాలంటే హ
అమెరికాలో ఆర్థికమాంద్యం ముప్పు మరోసారి చర్చనీయాంశంగా మారింది. మూడీస్ అనలిటిక్స్ చీఫ్ ఎకనామిస్ట్ మార్క్ జాండి ఇటీవల యుఎస్ recession మీద ఒక హెచ్చరిక విడుదల చేశారు. ఆయన ప్రకారం అమెరికా జిడిపిల
అమెరికాలో కొత్తగా ప్రవేశపెట్టిన HIRE Act 2025 ఇప్పుడు వార్తల్లోకి వచ్చింది. R-ఒహియో సెనేటర్ బర్నీ మోరెనో ఈ బిల్ సెప్టెంబర్ 5న ప్రవేశపెట్టారు. ఇది అమెరికన్ ఉద్యోగులకు ప్రాధాన్యం ఇవ్వాలి, జాబ్స్ వ
సెప్టెంబర్ నెలలో పసిడి ప్రియులకు బంగారం ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. 1వ తేదీ నుంచి ధరలు భారీగా పెరుగుతూ వస్తున్నాయి. గత రెండు సంవత్సరాల్లో బంగారం ధరలు పెరిగిన ప్రధాన కారణాలను చూస్తే.. రష
బంగారంతో పాటుగా ఇతర లోహాలపై ప్రపంచ స్థాయి సుంకాలను తొలగిస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు శుక్రవారం నాడు కార్యనిర్వాహక ఉత్తర్వు జారీ చేయగా నే
కరెంట్ బిల్లు అంటే అందరికీ టెన్షనే. నెలాఖరులో బిల్లు చూసినప్పుడు ఎంత తక్కువ వాడినా ఎక్కువగానే వచ్చిందనే ఫీలింగ్ వస్తుంది. కానీ ఈసారి మాత్రం కాస్త గుడ్ న్యూస్ అనే చెప్పాలి. ఎందుకంటే, ప్ర
అమెరికా కొత్త టారిఫ్లతో ఆంధ్రప్రదేశ్ ఎగుమతిదారులు కొంచెం టెన్షన్లో పడేసాయి. కానీ రాష్ట్రం దానిని భయంగా కాకుండా, ఒక ఛాన్స్గా తీసుకుంటోంది. మానవ వనరుల అభివృద్ధి మంత్రి నారా లోకేష్ చె
ఈ ఏడాది భారతదేశంలో చమురు వినియోగం చైనాను మించిపోవచ్చనే అంచనాలను ట్రాఫిగురా గ్రూప్ ప్రతిపాదిస్తున్నాయి. APPEC సమావేశంలో S&P గ్లోబల్ కమోడిటీ ఇన్సైట్స్ నిర్వహించిన కార్యక్రమంలో ట్రాఫిగురా
ఇన్సూరెన్స్ పాలసీలు కొంతమంది మధ్యతరగతి కుటుంబాలకు కాస్త ఖరీదైనది అనిపించేది. కానీ ఇప్పుడు ప్రభుత్వం GST తగ్గించి కొత్త ఊరట ఇచ్చింది. జీవిత, ఆరోగ్యం, జనరల్ ఇన్సూరెన్స్పై 18% GST తగ్గించి 12%కి
టాలీవుడ్ గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ చరిత్రాత్మక మైలురాయిని సాధించారు. నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (NSE)లో సెరిమోనియల్ బెల్ మోగించిన దక్షిణ భారత సినీ పరిశ్రమలో తొలి నటుడిగా నిలిచారు. ఈ
మ్యూచువల్ ఫండ్స్ అనగానే చాలా మందికి ఒకే ఆలోచన టాప్ రిటర్న్స్ ఇచ్చిన ఫండ్లో డబ్బు పెట్టేస్తే చాలు! అనిపిస్తుంది. కానీ నిజానికి ఆలోచించకుండా వేసిన అడుగు తర్వాత రోజుల్లో పశ్చాత్తాపానిక
2025 సెప్టెంబర్ నుంచి అమెరికా ప్రభుత్వం విద్యార్థులు, సందర్శకులు, పని వీసాల (F-1, B1/B2, H-1B, O-1) అభ్యర్థులపై మూడవ దేశ వీసా దరఖాస్తులపై నిషేధం ప్రకటించింది. గతంలో భారతీయ విద్యార్థులు సింగపూర్, థాయిలా
సొంత ఇంటి కల ఎవరికి లేదు చెప్పండి! కానీ ఇల్లు కట్టడం అంటే పెద్ద ఖర్చు. ఈ ఖర్చులో మెజర్ పార్ట్ వచ్చేసరికి నిర్మాణ సామగ్రి నుంచే ఉంటుంది. సిమెంట్, ఇటుకలు, మార్బుల్, గ్రానైట్, బోర్డులు ఇలా ఇవ్
ప్రపంచవ్యాప్తంగా భౌగోళిక రాజకీయ అనిశ్చితులు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో బంగారం ధరలు నిరంతరం పెరుగుతూ సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో కేంద్ర బ్యాంకులు, ముఖ్యంగా ర
ప్రపంచవ్యాప్తంగా IT రంగంలో సంక్షోభం తీవ్రతరం అవుతోంది.టెక్ ఉద్యోగుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఎప్పుడు ఉద్యోగం ఊడుతుందో తెలియని పరిస్థితి. ఏఐ రాకతో వేలాది మంది ఉద్యోగులు తమ ఉద్య
గత కొన్ని నెలల్లో టెక్ ఇండస్ట్రీలో భారీ ఉద్యోగ కోతల వార్తలు వరుసగా వెలువడుతున్నాయి. మైక్రోసాఫ్ట్, టిసిఎస్ వంటి శక్తివంతమైన కంపెనీల నుంచి వేలాది మంది ఉద్యోగులు బయటకు వచ్చిన తరువాత.. ఇప్
గత రెండు నెలల నుంచి పసిడి ప్రియులకు చుక్కలు చూపించిన బంగారం ధరలు నిన్నటి మీద 300 పైగా పెరిగింది. నిన్న1 రూపాయి తగ్గిన బంగారం ధర నేడు అమాంతం 338 రూపాయలు పెరిగింది. ప్రపంచవ్యాప్తంగా బులియన్ రే
ఇప్పుడు బెంగళూరులో 1BHK అంటే కేవలం చిన్న ఫ్లాట్ మాత్రమే కాదు. ఇది లగ్జరీ, ప్రాక్టికల్, వర్క్-ఫ్రెండ్లీ లివింగ్ సింబల్ గా మారుతోంది. ఒకప్పుడు స్టార్టర్ హోమ్గా పరిగణించిన 1BHKలు ఇప్పుడు నెలకు
భారతీయ IT రంగం ఎప్పటినుంచో అమెరికా మీదే ఆధారపడింది. TCS, Infosys, Wipro లాంటి కంపెనీలు తమ బిజినెస్లో 50%కు పైగా ఆదాయాన్ని అమెరికా నుంచే సంపాదిస్తున్నాయి. ఇప్పుడు అమెరికా సెనేట్లో వచ్చిన కొత్త ప్రతి
స్టాక్ మార్కెట్లో కొత్త కంపెనీలు లిస్ట్ అవితే, ఇన్వెస్టర్లలో ఎప్పుడూ ఓ ప్రత్యేక ఉత్సాహం ఉంటుంది. ఈ వారం అయితే ఆ హంగామా మరింత పెరగబోతోంది. ఎందుకంటే ఒక్కటి రెండు కాదు, మొత్తం 8 IPOలు మార్కెట
ఇండియాలో ఇల్లు కొనడం గానీ, మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడి పెట్టడం గానీ ఎప్పటికీ చర్చల్లో ఉంటుంది. బెంగళూరులోని ఒక వ్యక్తి కథ ఈ చర్చకు కొత్త కోణాన్ని తీసుకువస్తోంది. 2011లో అతను ఒక ఫ్లాట్ క
భారత IT ఉద్యోగాల భవిష్యత్తు గ్లోబల్ మార్కెట్ పరిస్థితులపై ఆధారపడి ఉన్నప్పటికీ, కేంద్ర ప్రభుత్వం యువతని భయపడోదని స్పష్టం చేస్తోంది. సుమారు $300 బిలియన్ విలువైన ఈ పరిశ్రమను రక్షించడానికి, ప
బిజినెస్ అంటే కేవలం లాభాలకే పరిమితం కాదు, సమాజానికి విలువలు సృష్టించడమూ అంతే ముఖ్యం అని సీఎం చంద్రబాబు నాయుడు చెప్పిన మాటలు యువతకు కొత్త ఉత్సాహం ఇచ్చాయి. ఆయన ఇచ్చిన సందేశం చాలా స్పష్టం
ప్రతి నెలా జీతం నుంచి కొంత డబ్బు కట్ అవుతుందని మనం అందరం గమనిస్తాం. కానీ ఆ డబ్బు ఎక్కడికి పోతుందో, ఎంత చేరిందో ఎప్పుడైనా చెక్ చేశారా? చాలామంది చివర్లో డబ్బు తీయాల్సినప్పుడు మాత్రమే PF గుర్
భారతీయులు ఎందుకు ఎక్కువగా మధ్యతరగతి లోనే ఉంటారు ఎప్పుడైనా ఆలోచించారా? డబ్బు సంపాదించడంలో సామర్ధ్యం ఉంది, కానీ చాలా మంది దాన్ని తప్పుగా ఉపయోగిస్తున్నారు. హెడ్జ్ ఫండ్ మేనేజర్ అక్షత్ శ్
అమెరికాలో H-1B వీసా రూల్స్ మళ్లీ కొత్త మార్పులకు సిద్ధమవుతుంది. ట్రంప్ కొత్త నిబంధనలను మళ్లీ తీసుకొస్తూ, ఉద్యోగుల పై కఠినత్వం పెంచడం, ఎక్కువ వేతనమున్న ఉద్యోగులను ప్రాధాన్యం ఇవ్వడం మొదలైన
గోల్డ్ 90% పెరిగిందంటే చిన్న విషయం కాదు! రెండు ఏళ్లలో బంగారంలో పెట్టిన పెట్టుబడిని డబుల్ చేసుకున్నారు. డాలర్ బలహీనమవ్వడం, సెంట్రల్ బ్యాంకులు బంగారం కొంటూనే ఉండడం, గ్లోబల్ టెన్షన్స్ ఇలా అ
అమెరికాలో 15 సంవత్సరాలు పనిచేసి స్థిరమైన జీవితం గడిపిన ఒక భారతీయ ప్రొఫెషనల్, నాలుగు సంవత్సరాల క్రితం తీసుకున్న కీలక నిర్ణయం గురించి సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ ఇప్పుడు చర్చకు వేదికగా మ
భారతదేశ వ్యవసాయరంగం శతాబ్దాలుగా అనేక రకాలుగా కష్టనష్టాలను ఎదుర్కొంటూనే ఉంది. వాతావరణ మార్పులు, నీటి కొరత, పెరుగుతున్న ఖర్చులు, మార్కెట్లో మధ్యవర్తుల ఆధిపత్యం..ఇలా ఒకటేమిటి ఎన్నో అంశా
గత కొన్ని ఏళ్లుగా భారతదేశంలోని కార్పొరేట్ ఆసుపత్రులు రికార్డు స్థాయి లాభాలను ఆర్జిస్తున్నాయి. ఈ ఆసుపత్రుల ఆర్థిక నివేదికలు అసాధారణమైన ఆదాయ వృద్ధిని చూపుతున్నాయి. ఈ వృద్ధి వెనుక ఉన్న
కేంద్ర ప్రభుత్వానికి GST (వస్తువులు, సేవల పన్ను) రేటు కోతల వల్ల భారీ ఆదాయ నష్టం కలగబోతుందని అంచనాలు వ్యక్తమవుతున్నాయి.అయితే బలమైన ఆర్థిక వృద్ధి, అధిక వినియోగం ఈ ప్రభావాన్ని గణనీయంగా తగ్గి
2017లో ప్రారంభమైన వస్తు, సేవల పన్ను (GST)లో ఇప్పటివరకు జరిగిన అతిపెద్ద సంస్కరణలను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. GST 2.0గా పిలువబడుతున్న ఈ కొత్త వ్యవస్థలో పన్ను నిర్మాణం సుల