నేడు బంగారం, వెండి ధరలు దిగొచ్చాయి. గత రెండు రోజులుగా పెరుగుతూ ఆందోళన కలిగిస్తున్న ధరలు ఇవాళ కాస్త చల్లబడ్డాయి. దింతో తులం ధర రూ.350 నుండి రూ.380 తగ్గింది. అంతేకాకుండా వెండి ధర కూడా ఒక్కరోజే ర
అదానీ గ్రూప్ మరో కొత్త చరిత్ర సృష్టించింది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ ఇప్పటివరకు అత్యుత్తమ ఫలితాలను రికార్డ్ చేసింది. రికార్డు లాభాలు, అత్యధిక EBITDA ఆదాయాలు, ఆస్తులపై అద్భుతమైన రాబడి (ROA)
ఫారం 16 లేకుండా ఐటీఆర్ ఫైలింగ్: 2024-25 ఆర్థిక సంవత్సరానికి ఆదాయపు పన్ను శాఖ ఇప్పటికే ఐటీఆర్-1 నుండి ఐటీఆర్-7 వరకు అన్ని ఫామ్లను విడుదల చేసింది. మీరు మీ ఇంటి నుండే ఈ-ఫైలింగ్ పోర్టల్ ద్వారా ఐటీఆర
తాజాగా వచ్చిన వార్తల ప్రకారం, కర్ణాటకలో ఇకపై రూ. 30 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ విలువైన ఆస్తి లావాదేజీలు జరిగినప్పుడు వాటి వివరాలను సబ్-రిజిస్ట్రార్లు తప్పనిసరిగా ఆదాయపు పన్ను (ఐటీ) విభాగ
నేడు మే 22న ఐటీ కంపెనీల షేర్లు పడిపోయాయి, అయితే అమెరికా ఫెడరల్ లోటు పెరిగే అవకాశం ఉందనే ఆందోళనలతో వాల్ స్ట్రీట్ సహచరులు ఈ నిర్ణయం తీసుకున్నారు, దీనితో ప్రారంభ ట్రేడింగ్లో నిఫ్టీ ఐటీ ఇండ
Air India Express Flash Sale: విమాన ప్రయాణం చేయాలనీ లేదా విమానం ఎక్కాలని కలలు కనే వారికి శుభవార్త. ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ పరిమిత కాలానికి 'ఫ్లాష్ సేల్' ప్రకటించింది. ఈ బంపర్ ఆఫర్ కింద దేశీయ విమానాల ఛార్
Who is Tesla CFO Vaibhav Taneja: ఢిల్లీ యూనివర్సిటీ నుండి చదువు పూర్తి చేసిన వైభవ్ తనేజా ఈ రోజుల్లో వార్తల్లో నిలుస్తున్నారు. ఇందుకు కారణం అతని జీతం ప్యాకేజీ గురించి జరుగుతున్న చర్చ. జీతం పరంగా చూస్తే అతను
పాకిస్తాన్తో ఆఫ్ఘనిస్తాన్ సంబంధాలు క్షీణిస్తుండటంతో, న్యూఢిల్లీ అండ్ ఇస్లామాబాద్ మధ్య విద్వేషాలు కొనసాగుతుతుండటంతో తాలిబన్లు ఇప్పుడు ఇండియాతో స్నేహం పెంచుకోవడం మొదలుపెట్టాయి. ది
చాలామందికి ఏదైనా వ్యాపారం చేయాలనుకున్నప్పుడు ఎక్కడ అప్పు కాని లోన్ కాని పుట్టే అవకాశం ఉండదు..ఇక బ్యాంకులు అయితే సవాలక్ష డాక్యుమెంట్లు అడుగుతాయి. వాటిని సబ్మిట్ చేసే బదులు చాలా మంది లోన
కర్ణాటక రాజధాని బెంగళూరులో గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. అయితే ఈ వర్షాల కారణంగా నగరంలోని ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇలాంటి పరిస్థితిలో ఒక వ్యక్తి సోషల్
సెప్టెంబర్ 2024 నుండి భారత స్టాక్లలో తగ్గుదల భారతదేశ దీర్ఘకాలిక కథనాన్ని కొనుగోలు చేయడానికి ఒక అవకాశంగా అభివర్ణిస్తూ, గ్లోబల్ బ్రోకరేజ్ సంస్థ మోర్గాన్ స్టాన్లీ జూన్ 2026 నాటికి సెన్సెక్స
శారీరక వైకల్యం, ఆర్థిక పరిస్థితులు కూడా అతని విజయాన్ని ఆపలేకపోయింది. డిగ్రీని పక్కన పెట్టి, ఉద్యోగాలకు దూరంగా ఉంటూ రాబోయే కాలం స్టోర్లు, సూపర్ మార్కెట్లదేనని గ్రహించాడు. రేషన్ నుండి బట
ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) స్టాక్లను తమ పోర్ట్ఫోలియోలలో కలిగి ఉన్న పెట్టుబడిదారులకు ప్రస్తుతం అయోమయ పరిస్థితి ఏర్పడింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 90 రోజుల సుంకాల విరామం, భ
తైవాన్కు చెందిన టెక్ దిగ్గజం Foxconn మరోసారి భారత్లో భారీగా పెట్టుబడులు పెట్టనున్నట్లు ప్రకటించింది. iPhone తయారీకి కీలక సరఫరాదారుగా ఉన్న ఈ సంస్థ, తాజాగా 1.5 బిలియన్ డాలర్లు (సుమారు రూ. 12,500 కోట్ల
ప్రధాన మంత్రి ఉజ్వల యోజన అనేది కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం మే 1, 2016న ఉత్తరప్రదేశ్లోని బల్లియా నుండి ప్రారంభించిన ప్రతిష్టాత్మక సామాజిక సంక్షేమ పథకం. ప్రధాన మంత్రి ఉజ్వల యోజన కిం
గ్లోబల్ ఐటీ దిగ్గజం యాక్సెంచర్ (accenture) ఉద్యోగులకు చల్లటి వార్త తెలిపింది. లెవెల్ 8 (అసోసియేట్ మేనేజర్) అలాగే అంతకంటే పై స్థాయి ఉద్యోగులకు 3% నుండి 13% వరకు జీతాల పెంపును కంపెనీ తాజగా ప్రకటించిం
బంగారం, వెండి ధరలు కొండెక్కాయి. నిన్న, మొన్నటివరకు స్వల్పంగా పెరుగుతూ తగ్గుతూ వస్తున్న ధరలు నేడు మాత్రం ఒక్కసారిగా పసిడి ప్రియులకు షాకిచ్చాయి. ఇక బంగారం కొందామనుకున్న కస్టమర్లు నేటి పె
టెస్లా CEO, డోనాల్డ్ ట్రంప్ పరిపాలనలో ప్రముఖ వ్యక్తి అయిన ఎలోన్ మస్క్ పాత్ర క్రమంగా మసకబారుతున్నట్లు తెలుస్తోంది. ఫెడరల్ బడ్జెట్ను తగ్గించడానికి తీసుకువచ్చిన టెక్ బిలియనీర్ నుండి పరిప
ఈ రోజుల్లో.. మనం చూస్తున్న ఒక ట్రెండ్ ఏమిటంటే, జాబ్ చేసే వారు కూడా సొంతంగా వ్యాపారం ప్రారంభించాలని ఆలోచిస్తున్నారు. డిజిటల్ ప్రపంచం వేగంగా అభివృద్ధి చెందుతున్నప్పటికీ, డబ్బు సంపాదించడా
భారతదేశంలో మధ్యతరగతి ప్రజలు ఒక మంచి అపార్ట్మెంట్లలో ఫ్లాట్, సొంత స్థలం కోసం హోమ్ లోన్ తీసుకుంటుంటారు. కానీ మన దేశంలోని అత్యంత ధనవంతులు అంటే సూపర్ రిచ్లు మాత్రం వేరే ప్రపంచంలో నివసిస్
మీ డబ్బు, సంపాదన, ఆభరణాలు, ముఖ్యమైన పేపర్స్ లేదా డాకుమెంట్స్ &విలువైన వస్తువులను జాగ్రత్తగా, సురక్షితంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే ఇంట్లో ఉంచుకుంటే కొన్ని సందర్భాలో చోరీకి గురయ్య
తెలంగాణ రాజధాని, విశ్వనగరంగా పేరుగాంచిన హైదరాబాద్ ఒక డైనమిక్ రియల్ ఎస్టేట్ పవర్హౌస్గా తన స్థానాన్ని వేగంగా పటిష్టం చేసుకుంటోంది. బహుళ రంగాల వృద్ధి, వ్యూహాత్మక మౌలిక సదుపాయాల అభివృద
అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యాక భారతీయులకు వీసాలు కష్టాలు పెరిగాయి. అమెరికా వీసాల కోసం భారత్లో చాలామంది చకోర పక్షుల్లా ఎదురుచూస్తున్నారు. ఇండియన్లు వీసా అపాయింట
బెంగుళూరును భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో IT ఉద్యోగులు మేము ఆఫీసుకు రాలేమని తెగేసి చెబుతున్నారు. వరదలతో కొట్టుకుపోతామని అందువల్ల తగ్గే వరకు ఇంటి దగ్గర నుంచే పని చేస్తామని
రియల్ ఎస్టేట్ అంటే డబ్బు ఎప్పటికో వస్తుంది అనే భావన ఇప్పటికీ చాలామందిలో ఉంది. కానీ, సరైన టైమింగ్తో, సరైన డెవలపర్తో కలిసి ఇన్వెస్ట్ చేస్తే, returns unimaginable అయ్యే అవకాశం ఉంటుందని ప్రముఖ fintech influencer శ
తెలంగాణలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం సక్సెస్ కావడంతో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లోనూ అదే విధమైన పథకం అమలులోకి రానుంది. దింతో ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వ సంక్షేమ వాగ్దానాలను నెరవేర్
మీరు మీ జీవితం మొత్తం ఒక్క జీతంతోనే గడపలేరు. ఎందుకంటే పదవీ విరమణ తరువాత మీ జీతం డబ్బు తగ్గుతుంది. ఇలాంటి సమయంలో ఖర్చుల నుండి బయట పడాలంటే మీకు మంచి ముందస్తు పెట్టుబడులు ఉండాలి. ఇందుకు మీర
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న పసిడి ప్రియులకు తీపి కబురు అందింది. నేడు బంగారం, వెండి ధరలు ఒక్కసారిగా పడిపోయాయి. దింతో తులం ధర రూ.450 నుండి రూ.490 మేర తగ్గింది. అయితే ఈ వారంలో పసిడి ధరలు దిగ
భారతదేశపు యూట్యూబర్ అండ్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ జ్యోతి మల్హోత్రాని ప్రస్తుతం వివాదాలు చుట్టుముట్టాయి. ఆమెయూట్యూబ్ కంటెంట్ పై వార్తల్లో నిలవలేదు కానీ ఆమెపై తీవ్రమైన ఆరోపణలు వచ్
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బిఐ) త్వరలో మహాత్మా గాంధీ (కొత్త) సిరీస్ కింద కొత్త రూ.20 నోట్లను విడుదల చేయనుంది. ఈ నోట్లపై ప్రస్తుత ఆర్బిఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా సంతకం ఉంటుంది. అయితే కొత
మీరు కూడా ముఖేష్ అంబానీ ఇంటికి చూడాలనుకుంటున్నారా... అయితే మీ కోరిక ఈజీగా నెరవేరుతుంది, అది కూడా కేవలం 2 రూపాయలకే. అవును నిజమే.. ఇప్పుడు మీరు ముఖేష్ అంబానీ చిన్నప్పటి ఇంటిని సందర్శించవచ్చు
మ్యూచువల్ ఫండ్స్ సంస్థలు ఇప్పుడు డైలీ సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ (SIP)లను ప్రవేశపెట్టాయి. దింతో ఇప్పుడు మీరు ప్రతిరోజు కూడా SIP మ్యూచువల్ ఫండ్లో నిర్ణయించిన మొత్తాన్ని పెట్టుబ
బంగారం ధరలు గత కొద్దిరోజులుగా పరిశీలిస్తే డౌన్ ట్రెండ్ కొనసాగిస్తుంటే, పసిడి ప్రియులకు గత కొన్ని రోజులుగా షాక్ల మీద షాక్లు తగులుతున్నాయి. ఏప్రిల్ 22న MCXలో నమోదైన 10 గ్రాముల బంగారం ధర ఆల్
ఎతైన అపార్టుమెంట్లలో ఉండటం అంటే అంత ఈజీ కాదు... ఎందుకంటే ఈ రోజుల్లో ఇల్లు కట్టడానికి బదులు అపార్టుమెంట్లలో ఫ్లాట్ కొనడానికీ ఎక్కువ ఇష్టపడుతున్నారు. ఇందుకు చాలా కారణాలు ఉన్నాయి. అయితే అప
నేడు బంగారం, వెండి ధరలు పసిడి ప్రియులకి షాకిచ్చాయి. దింతో 10 గ్రాముల ధర రూ.350 నుండి రూ.380 వరకు పెరిగింది. అలాగే వెండి ధర కూడా పసిడి బాటలోనే ఇవాళ ఒక్కరోజే రూ.1000 పెరిగింది. ప్రస్తుతం 1 గ్రాము 22 క్యా
మీరు స్విగ్గీ లేదా జొమాటో నుండి ఎక్కువగా ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్ చేస్తుంటారా..? ముఖ్యంగా మీరు జొమాటో గోల్డ్ లేదా స్విగ్గీ వన్ సబ్స్క్రిప్షన్ తీసుకున్నారా..? అయితే ఈ వార్త మీ కోసమే.. ఈ ఫుడ
బంగారం ధర గత కొంత కలంగా ఆకాశాన్ని తాకుతుంది. దింతో ప్రజలు బంగారాన్ని కొనడానికి మాత్రమే కాకుండా పెట్టుబడిగా కూడా చూస్తున్నారు. మన దేశంలో నకిలీ నోట్లలగే నకిలీ బంగారం, బంగారం అమ్మకాల మోసా
పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితి చాలా కాలంగా దారుణంగా ఉంది. భారతదేశంతో దిగజారుతున్న సంబంధాలు పాక్ దేశ ఆర్థిక పరిస్థితిపై దెబ్బ కొట్టాయి. మే 9న ఇండియా పాక్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతల మధ్య
మీరు ఇల్లు లేదా కారు లోన్ తీసుకోవాలని ఆలోచిస్తున్నారా... అయితే ఈ వార్త మీకోసమే. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరోసారి రెపో రేటులో పెద్ద కోతను పరిశీలిస్తోంది. ఈ సంవత్సరం జూన్ నుండి దీపావళి వర
రైలులో ప్రయాణం చేసేటప్పుడు మీ మొబైల్ ఫోన్ పోయిందని కంగారు పడుతున్నారా..? అయితే ఇకపై ఆ భయం అక్కర్లేదు. ఎందుకంటే అత్యాధునిక టెక్నాలజీ సాయంతో రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (RPF) మీ ఫోన్ను వెంటనే
పహల్గామ్లో ఉగ్రవాద దాడి తర్వాత భారతదేశం పాకిస్తాన్పై సైనిక చర్య తీసుకుంది. పాకిస్తాన్పై భారతదేశం తీసుకున్న చర్యకు వ్యతిరేకంగా టర్కీ నిరసన తెలిపినందుకు అక్కడి ప్రజలు ఇప్పుడు లక్ష
నేడు బంగారం ధర మరోసారి భగ్గుమంది. నిన్న శాంతించాయనుకున్న రేట్లు కాస్త నేడు ఒక్కసారిగా పెరిగాయి. దింతో 10 గ్రాముల పసిడి ధర రూ.110 నుండి రూ.120 దాకా పెరిగింది. మరోవైపు వెండి మాత్రం స్థిరంగా కేజీ
దేశ ఐటీ రాజధాని బెంగళూరు రియల్ ఎస్టేట్ మార్కెట్లో కొత్త ట్రెండ్ కనిపిస్తోంది. ఒక రూమ్, వంటగది అంటే 1RK ఫ్లాట్లకు ప్రస్తుతం డిమాండ్ బాగా పెరిగింది. ముఖ్యంగా ఐటీ రంగంలో పనిచేసే దీనిని చాలా
దేశంలోనే అతిపెద్ద హాస్పిటల్ నెట్వర్క్ను స్థాపించిన ఆదర్శనీయుడి కృషి భారతదేశ ఆరోగ్య సంరక్షణ రంగాన్నే మార్చేసింది. ఆయనే డాక్టర్ ప్రతాప్ సి. రెడ్డి. 92 ఏళ్ల వయసులో కూడా ఆయన ప్రతిరోజూ ఉదయ
భారత క్రికెట్ టీంలో ప్రస్తుతం అందరి ఫెవరెట్ బ్యాట్స్ మ్యాన్ విరాట్ కోహ్లీ తాజాగా టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి మీకు తెలిసిందే. అయితే రిటైర్మెంట్ ప్రకటించిన వెంటన
చెక్ బౌన్స్... చాలామంది దీన్ని చిన్న విషయంగా లైట్ తీసుకుంటుంటారు. కానీ నిజంగా దీని వల్ల మీ ఆర్థిక భవిష్యత్తు ప్రభావం అవడమే కాకుండా తీవ్రంగా నష్టపోవాల్సి రావొచ్చు. మన దేశంలో చెక్ బౌన్స్ క
దుబాయ్ అనగానే చాలామంది ఒక్కసారైన వెళ్ళాలి అనుకుంటారు. కానీ అక్కడే స్థిరపడాలని, వ్యాపారం చేయాలని చాలామందికి ఉంటుంది. అలాంటి వారి కోసం ఇప్పుడు యూఏఈ ప్రభుత్వం ఒక అదిరిపోయే అవకాశం కల్పిస్
కెనడియన్ రాజకీయాల్లో సరికొత్త చరిత్ర నెలకొంది. కెనడా నూతన విదేశాంగ మంత్రిగా భారత సంతతికి చెందిన అనితా ఆనంద్ తాజాగా ప్రమాణ స్వీకారం చేశారు. అతిముఖ్యమైన విషయం ఏమిటంటే అనిత పవిత్ర హిందూ గ
మన భారతదేశంలో సుమారు 16 కోట్ల మంది మద్యం తాగుతుండగా, పాకిస్తాన్లో మద్యం తాగే వారి సంఖ్య మాత్రం చాలా తక్కువ. అయితే ఇంగ్లీష్ బ్రాండెడ్ మద్యం జానీ వాకర్ బ్లాక్ లేబుల్ ధర ఇండియాతో పోల్చితే
రియల్ ఎస్టేట్ మార్కెట్ పడిపోతుందని భావిస్తే మీరు పొరబడినట్లే. అవును... తాజాగా ట్రంప్ టవర్స్ ప్రారంభం జరిగింది. విశేషం ఏంటంటే గురుగ్రామ్లో నిర్మించిన ఈ ట్రంప్ టవర్స్ లోని 298 లగ్జరీ ఫ్లట్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రంలోని 1,000 కిలోమీటర్ల పొడవైన తీరప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకు కీలక ప్రణాళికను ప్రకటించారు. అలాగే ప్రతి 50 కిలోమీటర్ల దూరంలో ఓ
microsoft layoffs: టెక్ రంగాన్ని ఉద్యోగాల తొలగిపులు పట్టిపీడిస్తున్నాయి. ఈ ఏడాది మొదటి నుంచే చాల కంపెనీలు ఇప్పటివరకు వేల మందిని ఇంటికి పంపాయి. ఈ తరుణంలోనే తాజాగా మైక్రోసాఫ్ట్ మరోసారి తొలగింపులు
నేడు బుధవారం ఉదయం బంగారం ధరలు ఒక్కసారిగా కుప్పకూలాయి. నిన్న మొన్న పెరుగుతూ షాకిచ్చిన రేట్లు, ఇవాళ మాత్రం భారీగా పతనమయ్యాయి. దింతో 22 క్యారెట్ల బంగారం ధర ఏకంగా గ్రాముకు రూ.50 తగ్గి రూ.8,805కి చే
post office savings schemes: తాజాగా బ్యాంకులు ఫిక్స్డ్ డిపాజిట్లపై (FD) వడ్డీని తగ్గించిన సంగతి మీకు తెలిసిందే. అయితే ఆర్బిఐ వరుసగా రెండుసార్లు రెపో రేటును తగ్గించిన తర్వాత బ్యాంకులు ఈ కోత విధించాయి. FDలపై
వేసవి కాలం వచ్చిందంటే చాలు, చల్లని ఆహార పదార్థాలతో పాటు చల్లని పానీయాలకు విపరీతమైన డిమాండ్ ఉంటుంది. ముఖ్యంగా ఎండ వేడిమికి తట్టుకోలేక చాలామంది బీర్ తాగడానికి ఆసక్తి చూపిస్తారు. సాధారణ ర
భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) IPL 2025 కోసం కొత్త షెడ్యూల్ను ప్రకటించింది. గత కొద్దిరోజులుగా భారతదేశం-పాకిస్తాన్ ఉద్రిక్తతల కారణంగా IPL మధ్యలో ఆగిపోయిన సంగతి మీకు తెలిసిందే. ఈ తరుణంలో ఇప్ప
Ticket Booking rules: మీరు లేదా మీ ఫ్యామిలీ ఎక్కువగా రైలులో ప్రయాణిస్తుంటారా... అయితే ఈ వార్త మీకు ఉపయోగపడొచ్చు. అవును, ఇండియన్ రైల్వే ప్రయాణీకుల టికెట్ బుకింగ్కు సంబంధించిన రూల్స్ గతంలో కంటే ఇప్పుడ
నేడు 13 మే 2025న తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. దింతో 22 క్యారెట్ల బంగారం ధర గ్రాముకు రూ.15 పెరిగి రూ.8,765 వద్ద కొనసాగుతుండగా నిన్నటి ధర చూస్తే రూ.8,750గా ఉంది. అదేవిధంగా 24 క్యారెట
EPFO SMS service: ఉద్యోగం చేసే ప్రతిఒక్కరికి ప్రోవిడెంట్ ఫండ్ అకౌంట్ ఉంటుంది. అలాగే ప్రతినెల వారి జీతం నుండి కొంత PF అకౌంట్లో జమ అవుతుంది. అయితే ప్రోవిడెంట్ ఫండ్ బ్యాలెన్స్ చెక్ చేయడంలో కూడా మీకు సమ
మే 10న ఇండియా ఇంకా పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ ప్రకటించాయి, కానీ అంతకు ముందు భారతదేశం పాకిస్తాన్ దేశం లోపల భారీ విధ్వంసం సృష్టించింది. ఈ దాడి భారతదేశ మేడ్ ఇన్ ఇండియా సూపర్సోనిక్ క్రూయి
ఒకప్పుడు మొబైల్స్ వాడుకలోకి వచ్చాక టెలికాం రంగంలో కూడా కొత్త కొత్త నెట్వర్కులు పుట్టుకొచ్చాయి. ఆ సమయంలో పదుల సంఖ్యలో నెట్వర్కులు ఉండేవి, కానీ ప్రస్తుతం 5 కంటే తక్కువ టెలికాంలు మాత్రమే
ఇండియన్ క్రికెట్ టీం స్టార్ బ్యాట్స్మన్ విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించాడు. ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో ఒక పోస్ట్ ద్వారా ఈ విషయాన్నీ తెలిపారు. అయితే విరాట్ కోహ
ఇండియా పాకిస్తాన్ మధ్య కొనసాగుతున్న ఘర్షణల మధ్య, గత శనివారం ఇరు దేశాలు కాల్పుల విరమణ ప్రకటించాయి. దింతో భారత స్టాక్ మార్కెట్లు ఈరోజు అంటే సోమవారం భారీగా విజృంభించాయి. ఉదయం 10 గంటలకు బిఎస
బంగారం కొనాలనుకునే వారికీ, గోల్డ్ షాపింగ్ లవర్స్'కి ఈ వార్త పండగే. ఏంటంటే నేడు తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధర భారీ తగ్గింది. దింతో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర ఒక్కసారిగా కుప్పకూ
గత 5 ఏళ్లలో డిఫెన్స్ షేర్స్ అద్భుతాన్నీ సృష్టిస్తున్నాయి. వీటిలో హిందుస్తాన్ ఏరోనాటిక్స్ (HAL) అండ్ భారత్ ఎలక్ట్రానిక్స్ (BEL) ఉన్నాయి. HAL అనేది విమానాలు, హెలికాప్టర్లను తయారు చేసే ప్రభుత్వ సం
సాధారణంగా 20 ఏళ్ల వయస్సులో యువత చదువుపై దృష్టి పెడుతుంటారు. కొందరు ఇంజనీరింగ్ కాలేజ్ వైపు వెళ్తుంటారు. అలాగే మరికొందరు డాక్టర్ కావాలని, ఇంకొందరు ప్రభుత్వ ఉద్యోగాల కోసం రెడీ అవుతుంటారు. క
ఒకవైపు భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతుండగా మరోవైపు భారతీయ ప్రముఖ టెలికాం కంపెనీ ఎయిర్టెల్ చైర్మన్ సునీల్ మిట్టల్ ఒక పెద్ద డీల్ కుదుర్చుకునేందుకు సిద్ధమవుతున్నారు. మీడి
పహల్గామ్ దాడి జరిగి సరిగ్గా 15 రోజుల తర్వాత పాకిస్తాన్లోని ఉగ్రవాదులపై భారత్ ప్రతీకారం తీర్చుకుంది. ఆపరేషన్ సింధూర్ కింద భారతదేశం నిర్వహించిన వైమానిక దాడిలో చాల మంది తీవ్రవాదులు హతమయ
ప్రతి ఒక్కరూ జీతం లేదా సంపాదన నుండి కొంత సేవింగ్స్ చేసి సురక్షితంగా ఉండే వాటిలో ఇన్వెస్ట్ చేసేందుకు ప్లాన్ చేస్తుంటారు. ఎందుకంటే ఇలాంటి పెట్టుబడిపై మంచి వడ్డీ వస్తుంది కాబట్టి. ఇండియా
సోషల్ మీడియాలో ఒక మెసేజ్ తెగ వైరల్ అవుతోంది . ఈ మెసేజ్ ఏంటంటే ఏటీఎం మెషీన్లో కార్డు పెట్టె ముందు 'CANCEL' బటన్ను రెండుసార్లు నొక్కితే, మీ పిన్ సురక్షితంగా ఉంటుందని చెబుతుంది. ఈ సమాచారాన్ని ర
insurance policy covergae: ఉగ్రవాదం ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్యగా మారింది. ప్రపంచంలోని సగానికి పైగా ప్రజలు ప్రతిరోజూ ఈ సంక్షోభాన్ని చూస్తున్నారు. కాశ్మీర్లోని పహల్గామ్లో పర్యాట
హాస్పిటాలిటీ రంగ దిగ్గజం ఓయో 2024-25 ఆర్థిక సంవత్సరంలో రూ.623 కోట్ల లాభాన్ని అందుకుంది. దింతో ఓయో లాభాల పరంగా టాప్ భారతీయ స్టార్టప్గా అవతరించింది. ఓయో వ్యవస్థాపకుడు రితేష్ అగర్వాల్ గురువారం
మీరు ఎప్పుడైనా హైదరాబాద్ వెళ్లి ఉంటే మీకు కరాచీ బేకరీ తెలిసే ఉంటుంది. కరాచీ బేకరీలో ఫుడ్ చాల ఫెమస్ అనే పేరు కూడా ఉంది. ప్రస్తుతం భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తత పెరుగుతుంది. ఈ ఉద్రిక్తత
నేడు తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర స్వభారీగా తగ్గింది. దింతో 22 క్యారెట్ల బంగారం ధర ఒక గ్రాముకు ఒక రూ.1115 తగ్గగా, వెండి ధర కేజీకి స్థిరంగా రూ.99 వేల వద్ద ఉంది. నిన్నటి ధరతో పోలిస్తే ఈరోజు అంటే 9
నేడు తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర స్వల్పంగా పెరిగాయి. దింతో 22 క్యారెట్ల బంగారం ధర ఒక గ్రాముకు ఒక రూ.1 పెరగ్గా, వెండి ధర కేజీకి రూ.100 తగ్గింది. నిన్నటి ధరతో పోలిస్తే ఈరోజు అంటే 9 మే 2025 హైదరాబాద
స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టేవారికి మంచి ఛాన్స్. ప్రముఖ బ్రోకరేజ్ సంస్థ ఆనంద్ రతి ఇన్వెస్ట్మెంట్ సర్వీసెస్ మే నెల కోసం ఒక మంచి స్టాక్ను తీసుకొచ్చింది. అదే APL అపోలో ట్యూబ్స్ (APLAPOLLO).
హైదరాబాద్ నగరం మరోసారి ఐటీ కార్యకలాపాలకు కేంద్రంగా నిలిచింది. టెక్ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) నానక్రామ్గూడ ప్రాంతంలో ఒక అత్యాధునిక కమర్షియల్ బిల్డింగ్ రెంట్ తీసుకున్న
పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF) అనేది ఒక లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ స్కిం. రిటైర్మెంట్ కోసం ఎక్కువ డబ్బు కావాలనుకునే వారికి ఇది ఒక బెస్ట్ అప్షన్. మీరు ప్రతినెల నెల ఇందులో పెట్టుబడి పెడితే ర
ఎంప్లాయ్ ప్రావిడెంట్ ఫండ్ (EPF) అనేది ఉద్యోగులకు తప్పనిసరిగా అందించే సేవింగ్స్ అండ్ రిటైర్మెంట్ ఫండ్. ఈ ఫండ్ ఉద్యోగ సమయంలో ఇంకా ఉద్యోగం మానేసాక డబ్బు అవసరమైన సమయంలో ఆర్థిక భద్రత కల్పిస్త
ప్రతిఒక్కరి ఇంట్లో పెళ్లి లేదా ఏదైనా ఫంక్షన్ ఉంటే ముందుగా బంగారం లేదా వెండి కొనాలని ప్లాన్ చేస్తుంటారు. అయితే ప్రస్తుతం ఆకాశాన్ని తాకుతున్న పసిడి, వెండి ధరలు గత కొద్దిరోజులుగా రోజురోజ
ఈ రోజుల్లో పర్సనల్ లోన్ అంటే చాలా ఈజీ అయింది. జస్ట్ పాన్ కార్డ్ ఉంటే చాలు రూ. 5 లక్షల వరకు లోన్ తీసుకోవచ్చు. ఇందుకు చాల బ్యాంకులు, లోన్ యాప్లు ఇప్పుడు పాన్ కార్డ్ ద్వారా లోన్స్ అందిస్తున్న