భారతదేశానికి రాజధాని అనగానే మనకు గుర్తొచ్చేది ఢిల్లీ. కానీ, ఒక ఢిల్లీ అమ్మాయే ఇప్పుడు మన దేశ రాజధానిని మార్చాల్సిన సమయం వచ్చింది.. బెంగళూరుకు ఆ అర్హత ఉంది అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. ఈ
చాలా మంది తమ చిన్నతనంలోనో లేదా అవగాహన లేకనో వింత వింత పేర్లతో జీమెయిల్ అడ్రస్లను క్రియేట్ చేసుకుంటారు. ఆ తర్వాత ప్రొఫెషనల్ అవసరాల కోసం ఆ అడ్రస్ను చెప్పాలంటే ఇబ్బందిగా అనిపిస్తుంది. ఇ
2025 సంవత్సరం పన్ను చెల్లింపుదారులకు అనేక కొత్త పాఠాలను నేర్పింది. ముఖ్యంగా ఆదాయపు పన్ను నిబంధనలలో వచ్చిన మార్పులు, మారుతున్న పెట్టుబడి ధోరణులు చూస్తుంటే.. ముందస్తుగా ట్యాక్స్ ప్లానింగ్
పొగ తాగడం ఆరోగ్యానికి హానికరం అని తెలుసు.. కానీ, ఇప్పుడు అది జేబుకు కూడా చాలా హానికరం కాబోతోంది. కేంద్ర ప్రభుత్వం తీసుకురాబోతున్న సరికొత్త చట్టం వల్ల దేశంలో సిగరెట్ ధర (cigarette cost) సామాన్యుడిక
ఒకప్పుడు మనం వాడుతున్న మొబైల్ ఫోన్ల వెనుక 'మేడ్ ఇన్ చైనా' లేదా 'మేడ్ ఇన్ వియత్నాం' అని కనిపించేది. కానీ, ఇప్పుడు సీన్ పూర్తిగా మారిపోయింది. ప్రస్తుతం మీరు వాడుతున్న స్మార్ట్ఫోన్ వెనుక మేక
భారతదేశంలో పెళ్లి అంటే కేవలం ఇద్దరు వ్యక్తుల కలయిక మాత్రమే కాదు.. అది ఒక భారీ వేడుక.. అంతకు మించి ఒక భారీ ఖర్చుతో కూడుకున్న విషయం. ఇటీవల ప్రముఖ ఫైనాన్స్ నిపుణుడు సార్థక్ అహుజా లింక్డ్ ఇన్
gig workers strike : న్యూ ఇయర్ వేడుకల కోసం మీరు భారీ ప్లాన్స్ వేసుకుంటున్నారా? డిసెంబర్ 31న రాత్రి వేడివేడిగా ఫుడ్ ఆర్డర్ చేద్దామనుకుంటున్నారా? అయితే మీకు ఇది చేదు వార్త అవ్వొచ్చు. ఎందుకంటే.. డిసెంబర్
మన దేశంలో సామాన్యుడికి అత్యంత చేరువలో ఉన్న రవాణా సౌకర్యం ఏదంటే అది కచ్చితంగా రైల్వేస్ (indian railways) మాత్రమే. లక్షలాది మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చే రైల్వే శాఖ.. రాబోయే 2026 నాటికి తన రూప
ప్రపంచవ్యాప్తంగా కృత్రిమ మేధస్సు (AI) మౌలిక సదుపాయాలను నిర్మించాలనే పోటీ వేగంగా తీవ్రతరమవుతోంది. ట్రిలియన్ల డాలర్ల పెట్టుబడులు, భారీ డేటా సెంటర్లు, అత్యాధునిక చిప్లు.. ఇవన్నీ ఈ రేసులో ప
ప్రపంచవ్యాప్తంగా వడ్డీ రేట్ల కోతలపై పెరుగుతున్న అంచనాలు, నిరంతర ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు, అలాగే కొనసాగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల మధ్య 2026 లోకి అడుగుపెడుతున్నాం. ఈ పరిస్థితుల్లో పెట
కోవిడ్ మహమ్మారి తర్వాత ప్రపంచవ్యాప్తంగా పని విధానాల్లో వచ్చిన అతిపెద్ద మార్పు ఏంటంటే వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పవచ్చు. అయితే 2025 నాటికి ఆ మోడల్ క్రమంగా ముగింపు దశకు చేరుకుంటున్నట్లు స్పష
భారతదేశంలో 2025లో డిజిటల్ బంగారం అమ్మకాలు భారీగా పెరిగాయి. జనవరి - నవంబర్ మధ్య కాలంలో భారతీయులు దాదాపు 12 టన్నుల బంగారాన్ని కొనుగోలు చేశారని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ (WGC) నివేదించింది. అయితే డి
Hyderabad New Year Eve Guidelines:2026 నూతన సంవత్సరం వేడుకలను ప్రశాంతంగా, సురక్షితంగా నిర్వహించడమే లక్ష్యంగా హైదరాబాద్ నగర పోలీసులు కఠినమైన భద్రతా చర్యలను అమలు చేస్తున్నారు. ఇందులో భాగంగా ‘జీరో డ్రగ్స్' విధా
బంగారం ధరలు తగ్గేదేలే అంటూ దూసుకుపోతున్నాయి. గత వారం రోజుల నుంచి ధరలు భారీగా పెరుగుతూ వస్తున్నాయి. వచ్చే ఏడాది కూడా ఇదే ఊపు కనిపించే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అమెరికా తీ
Hyderabad Real Estate: హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ ప్రస్తుతం మందగమనం దిశగా సాగుతోంది. దేశంలోని ప్రముఖ రియల్ ఎస్టేట్ కన్సల్టెన్సీ సంస్థలలో ఒకటైన అనరాక్ (Anarock) శుక్రవారం విడుదల చేసిన తాజా గణ
డిసెంబర్ 19తో ముగిసిన వారంలో భారతదేశ విదేశీ మారక నిల్వలు (Forex Reserves) భారీగా పెరిగాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం.. ఈ వారంలో ఫారెక్స్ నిల్వలు 4.37 బిలియన్ డాలర్
వ్యాపారం అనగానే లాభాలే కాదు.. కొన్నిసార్లు ప్లానింగ్ లోపించడం వల్ల భారీ నష్టాలు కూడా వస్తుంటాయి. 2025 ఏడాదిలో కొన్ని అత్యుత్తమమైనవిగా భావించిన కొన్ని బిజినెస్ ఐడియాలు (Business Ideas) అనూహ్యంగా వి
జీవితంలో ఒకసారి వ్యాపారం దెబ్బతింటే చాలా మంది నిరాశతో కుంగిపోతారు. కానీ, పడిలేచిన కెరటమే అసలైన విజేత అని నిరూపించాడు చైనాకు చెందిన 25 ఏళ్ల యువకుడు 'జాంగ్ జుకియాంగ్'. అప్పుల ఊబిలో కూరుకుపో
ఒక నగరం తనను తాను ప్రపంచానికి పరిచయం చేసుకోవడానికి అక్కడి ఆహారం కంటే గొప్ప మార్గం మరొకటి లేదు. పర్యాటకులు ఒక చోట చూసిన కట్టడాలను మర్చిపోతారేమో! కానీ, అక్కడ తిన్న రుచులను మాత్రం జీవితాంత
ప్రముఖ టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో తన యూజర్లకు అదిరిపోయే న్యూ ఇయర్ (New Year) గిఫ్ట్ ను ప్రకటించింది. 2026 నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని 'హ్యాపీ న్యూ ఇయర్ 2026' పేరుతో సరికొత్త ప్రీపెయిడ్ ప్ల
ఒకప్పుడు ఆఫీసు అంటే ఉదయం 9 నుండి సాయంత్రం 5 గంటల వరకు ఒకే డెస్క్ దగ్గర కూర్చోవడం. కానీ 2026 నాటికి ఈ పరిస్థితి పూర్తిగా మారిపోబోతోంది. 'ది ఇన్స్టంట్ గ్రూప్' నివేదిక ప్రకారం.. రాబోయే ఏడాదిలో మన
బంగారం అంటే భారతీయులకు ఎంతో సెంటిమెంట్. అయితే ప్రస్తుతం ఆ సెంటిమెంట్కు ధరల సెగ తగులుతోంది. గత నాలుగు రోజులుగా భారత మార్కెట్లో బంగారం ధరలు (Gold Rates) దూసుకుపోతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో
దేశవ్యాప్తంగా వాహనాల సంఖ్య పెరుగుతుండటంతో, ఇంధన అవసరాలను తీర్చేందుకు చమురు కంపెనీలు శరవేగంగా విస్తరిస్తున్నాయి. తాజా సమాచారం ప్రకారం.. భారతదేశంలో పెట్రోల్ బంకుల సంఖ్య లక్ష దాటింది. కే
సాధారణంగా ఉదయం లేచిన దగ్గర నుండి రాత్రి పడుకునే వరకు మనం చేసే ప్రతి చిన్న లావాదేవీలో పది రూపాయల పాత్ర చాలా పెద్దది. పాల ప్యాకెట్ దగ్గర నుండి కూరగాయల మార్కెట్ వరకు.. చిల్లర సమస్య రాకుండా ఉ
రైల్వే ప్రయాణికులకు షాక్! ఈరోజు (డిసెంబర్ 26) నుంచి ట్రైన్ టికెట్ ధరలు (train ticket prices) పెరుగుతున్నాయి. ఏయే రూట్లలో ఎంత పెరిగాయో, అసలు మీ జేబుకు ఎంత చిల్లు పడుతుందో పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. భ
భారతీయ ఇన్వెస్టర్లకు సాధారణంగా బంగారం, వెండి అంటేనే అమితమైన ఇష్టం. సురక్షితమైన పెట్టుబడి అంటే అందరూ బంగారం (gold) లేదా వెండి (silver) వైపే చూస్తారు. ఎందుకంటే ఈ ఏడాది గోల్డ్ దాదాపు 78 శాతం రిటర్న్స
హైదరాబాద్ వాసులకు 'గోవా' అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వీకెండ్ వస్తే చాలు స్నేహితులతో కలిసి కారు వేసుకుని గోవా బీచ్లకు వెళ్లాలని ప్లాన్ చేస్తారు. అయితే ప్రస్తుతం ఉన్న రో
మనందరం ప్రతిరోజూ వాడే మెసేజింగ్ యాప్ వాట్సాప్(WhatsApp).. ఇప్పుడు దేశంలో హాట్ టాపిక్గా మారింది. మీరు వింటే ఆశ్చర్యపోతారు. కానీ మన దేశంలో ప్రతి నెలా సగటున దాదాపు కోటి (10 మిలియన్లు) వాట్సాప్ అకౌం
భారతదేశ విమానయాన రంగంలో ప్రస్తుతం మోనోపోలీ నడుస్తుంది. బడ్జెట్ ఫ్లైట్స్ కేటగిరీలో ఇండిగో (IndiGo) ఒక్కటే పెత్తనం చెలాయిస్తోంది. దేశీయ విమాన ప్రయాణాల్లో దాదాపు 65 శాతానికి పైగా మార్కెట్ వాటా
ప్రతి ఏటా డిసెంబర్ 25 వచ్చిందంటే చాలు.. ప్రపంచవ్యాప్తంగా పిల్లలందరూ ఆశగా ఎదురుచూసే పేరు 'సాంటా క్లాజ్' (Santa Claus). ఎర్రటి డ్రస్సు, తెల్లటి గడ్డం, వీపున ఒక పెద్ద గిఫ్టుల మూటతో కనిపించే శాంటా.. అదే క
దేశంలో ప్రముఖ ఐటీ సంస్థ ఇన్ఫోసిస్, కృత్రిమ మేధస్సు (AI) ఆధారిత సేవలను ముందుకు తీసుకెళ్లే లక్ష్యంతో.. ఫ్రెషర్లకు ఎంట్రీ-లెవల్ జీతాలను భారీగా పెంచింది. డిజిటల్ నేటివ్ ప్రతిభను ఆకర్షించడమే ల
బంగారం ధరలు పెరిగి సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్న పరిణామాల ప్రభావం దేశ బులియన్ మార్కెట్పై పడుతోంది. ముఖ్యంగా అమెరికా-వెనిజులాల మధ్య పెరుగుతున్
2000 సంవత్సరం నుండి ఇప్పటి వరకు ప్రపంచ దేశాలు గోల్డ్ నిల్వలను గణనీయంగా పెంచుకుంటూ వచ్చాయి ఎందుకంటే ఈ బంగారంను ఆర్థిక భద్రత, విన్డి డాలర్ ఆధారంపై తగ్గింపు, అంతర్జాతీయ ఉనికిని నిలబెట్టుకు
భారతదేశంలో సెమీకండక్టర్ మార్కెట్ వేగంగా విస్తరిస్తోంది. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (PIB) అంచనాల ప్రకారం.. 2030 నాటికి భారత సెమీకండక్టర్ మార్కెట్ విలువ USD 100-110 బిలియన్ డాలర్లు (రూ.9-10 లక్షల కోట్లు) చ
డిసెంబర్ 23న Silver ధరలు అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సుకు 72 డాలర్ల మార్కును దాటడం ద్వారా మరో చరిత్రాత్మక ఘట్టాన్ని నమోదు చేశాయి. ఈ ఏడాది మొత్తం వెండి ప్రదర్శన పెట్టుబడిదారులను ఆశ్చర్యానికి గుర
2025 సంవత్సరం బంగారం కంటే వెండికే ఎక్కువగా కలిసి వచ్చిందని చెప్పాలి. గ్లోబల్ మార్కెట్లో వెండి ధరలు మునుపెన్నడూ లేని విధంగా ఆకాశాన్ని తాకుతున్నాయి. ప్రస్తుతం ఒక గ్రాము వెండి ధర రూ. 226 ఉండగా
డబ్బు సంపాదించడం ఎంత కష్టమో దానిని సరైన పద్ధతిలో దాచుకోవడం కూడా అంతే ముఖ్యం. మన దేశంలో మధ్యతరగతి ప్రజలకు అత్యంత ఇష్టమైన, సురక్షితమైన పెట్టుబడి మార్గం ఏదైనా ఉందంటే అది ఫిక్స్డ్ డిపాజిట
ఎప్పటిలాగానే వచ్చే ఏడాది కూడా పార్లమెంటులో బడ్జెట్ ప్రవేశపెడతారు. ప్రతి ఏటా ఫిబ్రవరి 1వ తేదీన పార్లమెంటులో బడ్జెట్ ప్రవేశపెట్టేటప్పుడు మనమందరం టీవీలకో, మొబైల్ ఫోన్లకో అతుక్కుపోతాం. మ
పొగాకు ప్రియులకు కేంద్ర ప్రభుత్వం గట్టి షాక్ ఇచ్చింది. తాజాగా పార్లమెంటులో ఆమోదం పొందిన ఎక్సైజ్ బిల్లు (Central Excise Amendment Bill, 2025) ద్వారా సిగరెట్లు, బీడీలు, జరదా, ఇతర పొగాకు ఉత్పత్తుల ధరలు గణనీయంగా ప
అగ్రరాజ్యం అమెరికాలో ఉద్యోగం చేయాలనే కలలు కంటున్న విదేశీయులకు.. ముఖ్యంగా భారతీయ టెక్ నిపుణులకు మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది. ట్రంప్ ప్రభుత్వ హయాంలో ప్రకటించిన H-1B వీసా దరఖాస్తులపై లక్ష
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu) మరోసారి తన విజనరీ నిర్ణయంతో ప్రపంచం దృష్టిని ఆకర్షించారు. రాష్ట్రంలో అత్యాధునిక సాంకేతికతను ప్రోత్సహించేందుకు ఆయన క్వాంటమ్ (Quantum)
డిసెంబర్ ముగిసి 2026 జనవరిలోకి అడుగుపెడుతున్న వేళ కొన్ని కొత్త రూల్స్ మారబోతున్నాయి. కేంద్ర ప్రభుత్వం, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) తీసుకున్న కొన్ని నిర్ణయాల కారణంగా బ్యాంకింగ్ నుంచి సో
2025లో బంగారం ధరల గురించే అందరూ మాట్లాడుకున్నారు. అయితే లాస్ట్ మినిట్ లో వెండి సర్ ప్రైజ్ ఇచ్చింది. అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తూ వెండి ధరలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. పెట్టుబడిద
హైదరాబాద్ మహానగర అభివృద్ధిలో మరో కీలక దశగా.. సమగ్ర పట్టణ ప్రజా రవాణా ప్రణాళిక (కాంప్రహెన్సివ్ మొబిలిటీ ప్లాన్)లో భాగంగా ఔటర్ రింగ్ రోడ్ (ORR) నుంచి రీజినల్ రింగ్ రోడ్ (RRR) వరకు రహదారుల విస్తరణ
టెక్ సిటీ బెంగళూరు(Bengaluru)లో నడవాలంటే పాదచారులకు ఒక సాహసయాత్రలా ఉండేది. ముఖ్యంగా అత్యంత ఖరీదైన ప్రాంతంగా పేరొందిన ఇందిరానగర్ వంటి చోట్ల కూడా ఫుట్పాత్ల పరిస్థితి దారుణంగా ఉండేది. అయితే ఈ
బంగారం వెలుగులే ఎక్కువగా కనిపించినా.. వెండి మాత్రం నిశ్శబ్దంగా దీర్ఘకాలిక పెట్టుబడిలో శరవేగంగా దూసుకుపోతూ లాభాల పంట పండిస్తోంది. స్వల్పకాలంలో ధరల ఊగిసలాటకు పేరున్న ఈ తెల్ల లోహం.. దీర్ఘ
ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO).. తాజాగా తన వ్యవస్థను మరింత ఆధునీకరిస్తూ EPFO 3.0ను ప్రవేశపెట్టింది. ఈ కొత్త అప్డేట్ ద్వారా పీఎఫ్ విత్డ్రాల్, పెన్షన్, అడ్వాన్స్ క్లెయిమ్స్లో భారీ మార్పుల
హైదరాబాద్ అంటేనే రియల్ ఎస్టేట్ కు పెట్టింది పేరు. గత కొన్నేళ్లుగా ఆకాశమే హద్దుగా దూసుకుపోయిన హైదరాబాద్ (Hyderabad) ప్రాపర్టీ మార్కెట్ ఇప్పుడు ఒక కీలకమైన మలుపులో ఉంది. మీరు సొంత ఇల్లు కొనాలనుక
దేశంలో బంగారం, వెండి ధరలు సామాన్యుల బడ్జెట్ను కుదిపేస్తున్నాయి. రోజురోజుకు పెరుగుతూ సరికొత్త రికార్డులను సృష్టిస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లలో చోటుచేసుకుంటున్న పరిణామాల ప్రభావ
Indian job market 2026:భారతదేశంలో ఉద్యోగ మార్కెట్ క్రమంగా నెమ్మదిస్తోందా.. కాదు ఇది చాలా కఠినంగా మారుతోంది ప్రస్తుతం చాలా మంది భారతీయ నిపుణులు గూగుల్లో ప్రస్తుతం వెతుకుతున్న ప్రశ్న ఒక్కటే...ఉద్యోగా
ప్రపంచంలోని అత్యంత విలువైన సాఫ్ట్వేర్ కంపెనీలలో ఒకటైన సేల్స్ఫోర్స్, తన AI వ్యూహంలో కీలకమైన మార్పు చేసింది. విశ్వసనీయత సమస్యల కారణంగా.. కంపెనీ పెద్ద భాషా నమూనాల (Large Language Models - LLMs) పై అధికంగా ఆధ
బంగారం ధరలు ప్రస్తుతం చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా కొనసాగుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లలోనూ, దేశీయ మార్కెట్లలోనూ గోల్డ్ రేట్ రికార్డులను తిరగరాస్తోంది. వడ్డీ రేట్లను తగ్గించే అంచన
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ప్రపంచం ఇప్పుడు కేవలం చాట్బాట్లకే పరిమితం కాలేదు. టెక్ దిగ్గజాల మధ్య టాలెంట్, ఇన్నోవేషన్ యుద్ధం పతాక స్థాయికి చేరుకుంది. ఇప్పటికే గూగుల్ తన నానో బనానా ' Nano B
సాధారణంగా బెంగళూరు లాంటి నగరాల్లో స్థలం కొనాలంటే అందరూ ముందుగా వెతికేది BDA (Bengaluru Development Authority) లేఅవుట్ల కోసం. ప్రభుత్వ సంస్థ కాబట్టి కాగితాలు పక్కాగా ఉంటాయని, ఎటువంటి వివాదాలు ఉండవని సామాన్యు
నేటి ఉరుకుల పరుగుల జీవితంలోపడి చాలామంది రిటైర్మెంట్ గురించి పెద్దగా ఆలోచించడం లేదు. ముఖ్యంగా ప్రైవేట్ ఉద్యోగులకు రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత అనేది ఒక పెద్ద సవాలుగా మారింది. అయితే
భారతదేశంలో దశాబ్దాల కాలం నాటి 1961 ఆదాయపు పన్ను చట్టం స్థానంలో కేంద్ర ప్రభుత్వం ఆదాయపు పన్ను చట్టం 2025 (Income Tax Act 2025) ను తీసుకువచ్చింది. 2026 ఏప్రిల్ 1 నుండి అమలులోకి రానున్న ఈ కొత్త చట్టం పన్ను వ్యవస
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు సంబంధించిన 8వ వేతన సంఘం (8th Pay Commission)పై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. ముఖ్యంగా జీతాల పెంపు, భత్యాల సవరణ, పెన్షన్ల మెరుగుదల విషయంలో వేతన సంఘం క
మీరు ICICI Bank క్రెడిట్ కార్డ్ని వాడుతున్నారా? అయితే ఈ వార్త మీకోసమే. ICICI బ్యాంక్ కొత్త ఏడాది 2026 నుంచి తన క్రెడిట్ కార్డ్ నిబంధనలు, రివార్డ్ పాయింట్లు, సర్వీస్ ఛార్జీల్లో భారీగా మార్పులు చేయబో
అమెరికాలో H-1B తదితర వర్క్ వీసాలపై పనిచేస్తున్న వేలాది మంది గూగుల్ ఉద్యోగులకు శుభవార్త. గత రెండేళ్లుగా నిలిపివేసిన ఎంప్లాయ్మెంట్ బేస్డ్ గ్రీన్ కార్డ్ దరఖాస్తుల ప్రక్రియను 2026 నుంచి పెద్
విజయం అనేది ఎవరికీ అంత సులభంగా దక్కదు. అది కేవలం పట్టుదల, కఠోర శ్రమ ఉన్నవారికి మాత్రమే అది సొంతం. చాలామంది సామాన్య మధ్యతరగతి యువకులు సాఫ్ట్వేర్ కంపెనీల్లో ఉద్యోగం వస్తే చాలు అనుకుంటార
ఆహార డెలివరీ సేవలతో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన స్విగ్గీ సంస్థ.. తన క్విక్-కామర్స్ ప్లాట్ఫామ్ అయిన ఇన్స్టామార్ట్ ద్వారా కస్టమర్ల షాపింగ్ అలవాట్లపై 2025 సంవత్సరానికి సంబంధించి ఓ నివ
ఏపీలో మద్యం అమ్మకాలు భారీగా పెరిగాయి. అక్టోబర్ 2024 నుంచి 2025 మధ్య కాలంలో రాష్ట్ర ప్రభుత్వం మద్యం ద్వారా రూ.8 వేల కోట్ల ఎక్సైజ్ ఆదాయాన్ని లక్ష్యంగా పెట్టుకోగా.. అందులో ఇప్పటికే రూ.7,041 కోట్లు సా
కర్ణాటక రాజధాని బెంగళూరు (Bengaluru) అంటేనే అందరికీ ఒక పెద్ద భయం. అదే ట్రాఫిక్. అక్కడ గంటల కొద్దీ రోడ్లపైనే గడపాల్సిన పరిస్థితి ఉంటుంది. అయితే, ఈ ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెడుతూ నమ్మ మెట్రో జెట్ స
హైదరాబాద్ (Hyderabad) నగరం రోజురోజుకూ విస్తరిస్తోంది. ఐటీ రంగం పుణ్యమా అని జనాల రద్దీ, వాహనాల సంఖ్య విపరీతంగా పెరిగిపోయాయి. ముఖ్యంగా సిటీ లోపల నుండి ఔటర్ రింగ్ రోడ్డు (ORR) చేరుకోవాలంటే చుక్కలు కన
డిసెంబర్ నెల చివరలో పసిడి ప్రియులకు బిగ్ షాక్.. బంగారం ధరలు రయ్యిమంటూ దూసుకుపోతున్నాయి. గత రెండు రోజుల నుంచి బంగారం ధరలు అమాంతం పెరిగాయి. కొత్త సంవత్సరంలో బంగారం కొనుగోలు చేయాలనుకునే వా
బెంగళూరు నగరంలో ట్రాఫిక్ సమస్యలకు దీర్ఘకాలిక పరిష్కారంగా మెట్రో విస్తరణను వేగవంతం చేస్తున్నట్లు కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ వెల్లడించారు. డిసెంబర్ 2027 నాటికి బెంగళూరులో మొత
భాగ్యనగర వాసులకు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) శుభవార్త చెప్పింది. మహానగర పరిధిలోని ప్రాపర్టీ ట్యాక్స్ బకాయిలపై ఒకేసారి పరిష్కారం (వన్ టైమ్ సెటిల్మెంట్) అవకాశం కల్పిస్త
సోమవారం జరిగిన 56వ రాజధాని ప్రాంత అభివృద్ధి అథారిటీ (CRDA) సమావేశంలో అమరావతి అభివృద్ధికి సంబంధించి అధికారులు పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సమావేశంలో లేఅవుట్లను అభివృద్ధి చేయడానికి, మౌ
బెంగళూరులో గృహ కొనుగోలు చేసే యువకులు ఎదుర్కొంటున్న పెద్ద సందిగ్ధతపై ఒక రెడ్డిట్ పోస్ట్ విస్తృత చర్చకు దారితీసింది. ఐటీ హబ్లకు దగ్గరగా ఉన్న సిటీ సెంటర్ అపార్ట్మెంట్లను ఎంచుకోవాలా,
ఇటీవల పెరుగుతున్న మోసపూరిత డిజిటల్ లావాదేవీలపై ఆందోళనల నేపథ్యంలో.. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) యూపీఐ (UPI) వ్యవస్థలో కీలక మార్పులను పరిశీలిస్తోందని వార్తలు వస్తున్నాయి. ము
భారత సిలికాన్ వ్యాలీగా పేరుగాంచిన బెంగళూరు నగరంలో రియల్ ఎస్టేట్ రోజు రోజుకు కొత్త పుంతలు తొక్కుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రముఖ బహుళజాతి సంస్థలు, ఐటీ దిగ్గజాలు, స్టార్టప్లను ఆకర్
బంగారం ధరల్లో ఇటీవల పెరుగుతున్న తీవ్ర అస్థిరతపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఆందోళన వ్యక్తం చేసిన సంగతి విదితమే. దీంతో భారతదేశంలోని బ్యాంకులు, నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు (NBFCల
తైవాన్కు చెందిన ఎలక్ట్రానిక్స్ దిగ్గజం హాన్ హై ప్రెసిషన్ ఇండస్ట్రీ కో లిమిటెడ్ (ఫాక్స్కాన్) భారతదేశంలో తన వ్యాపారాన్ని మరింతగా విస్తరించేందుకు రెడీ అయింది. ఇందులో భాగంగా బెంగళూరు స
పసిడి ప్రియులకు బిగ్ షాక్.. ఈ ఏడాది బంగారం, వెండి ధరలు రికార్డు స్థాయికి చేరి పెట్టుబడిదారుల దృష్టిని ఆకర్షించాయి. వచ్చే ఏడాదిలో కూడా ఈ ధరల పెరుగుదల కొనసాగవచ్చని మార్కెట్ వర్గాలు అంచనా వ
ఎనిమిదవ కేంద్ర వేతన సంఘం (8వ CPC)కు సంబంధించిన నిబంధనలు వెలువడిన తర్వాత.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, ముఖ్యంగా పెన్షనర్లలో అనేక సందేహాలు, భయాలు తలెత్తాయి. జీతాలు, డీఏ పెంపు, పెన్షన్ సవరణలు వంట
డిసెంబర్ 16న దుబాయ్లో జరిగిన ఐపీఎల్ మినీ వేలంలో ఆస్ట్రేలియా ఆల్రౌండర్ కామెరాన్ గ్రీన్ను రూ. 25.20 కోట్లకు కోల్కతా నైట్ రైడర్స్ (KKR) దక్కించుకోవడం క్రికెట్ ప్రపంచంలో సంచలనంగా మారిన సంగతి
శత్రుదేశాలను ఎదుర్కోవడానికి భారత్ తన నావికాదళ సామర్థ్యాలను ఎప్పటికప్పుడు పెంచుకుంటూ పోతోంది. నీటి అడుగున యుద్ధ సామర్థ్యాలను నావికాదళ బలాన్ని బలోపేతం చేయడంలో ప్రస్తుతం భారతదేశం కీలక
ప్రతి ఒక్కరికీ తమ జీవితంలో అపారమైన సంపద ఉండాలని, కనీసం ఒక కోటి రూపాయలైనా వెనకేయాలని కోరిక ఉంటుంది. కానీ, లక్షల్లో జీతం వచ్చే వారికి కూడా కోటి రూపాయల ఆస్తి ఉండటం ఈ రోజుల్లో కష్టంగా మారింద
ఆంధ్రప్రదేశ్లోని అందమైన అరకు లోయ.. ప్రకృతి అందాలకే కాదు, కాఫీ పంటలకు కూడా ప్రసిద్ధి. ఇక్కడ ప్రపంచంలోనే అత్యుత్తమమైన కాఫీ గింజలు పండుతాయి. అందుకే అరకు కాఫీ చాలా ప్రత్యేకం. దశాబ్దాలుగా అర
బెంగళూరు అనగానే మనకు ముందుగా గుర్తొచ్చేది ఐటి కంపెనీలు అలాగే విపరీతమైన ట్రాఫిక్. అయితే ట్రాఫిక్ కష్టాలు ఏ స్థాయిలో ఉన్నా, వ్యాపారం, డబ్బు సంపాదనలో మాత్రం బెంగళూరుకు సాటిలేదని తేలిపోయి
ప్రపంచ టెక్ దిగ్గజం.. టెస్లా అధినేత ఎలన్ మస్క్ (Elon Musk) మరోసారి చరిత్ర సృష్టించారు. అసాధ్యం అనుకున్న మైలురాయిని సుసాధ్యం చేస్తూ.. ప్రపంచంలోనే 700 బిలియన్ డాలర్ల నికర సంపదను కలిగిన తొలి వ్యక్తి
ఈ రోజుల్లో సైబర్ నేరగాళ్లు ఎంత తెలివిగా ఆలోచిస్తున్నారంటే.. నేరం వాళ్లు చేసి.. ఆ నిందను మీ మీదకు నెట్టేస్తున్నారు. దీనికి వారు వాడుతున్న అస్త్రమే 'మ్యూల్ ఖాతాలు' (Mule Accounts). మీ బ్యాంకు ఖాతాను వ
బంగారం అంటే భారతీయులకు ఎంత పిచ్చో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కానీ, మన దగ్గర ఆశించినంత స్థాయిలో బంగారు నిక్షేపాలు లేవు. కానీ, మన పొరుగు దేశం చైనాకు మాత్రం భారీ ఎత్తున బంగారు నిల్వలు దొరు
మీరు బంగారం లేదా నగలు కొనే ప్లాన్లో ఉన్నారా? అయితే మీకు ఇది ఒక రకమైన ఊరట కలిగించే వార్తే. గత కొన్ని రోజులుగా ఆకాశమే హద్దుగా పరుగులు పెట్టిన పసిడి ధరలు ఒక్కసారిగా దిగివచ్చాయి. గరిష్ట స్థ
హైదరాబాద్ అంటేనే బిర్యానీ, చాయ్, సందడి. అయితే అదంతా కేవలం పగటిపూట మాత్రమే. రాత్రి అయితే సిటీ అంతా స్తబ్ధుగా మారిపోతుంది. ఎక్కడైనా షాపులు తెరవాలన్నా.. అర్ధరాత్రి దాటితే చాలు పోలీసులు వస్త
ఎవరికైనా జీవితంలో కష్టాలు ఎదురైనప్పుడు.. ఆ కష్టాలే అతడిని మరింత బలంగా తీర్చిదిద్దుతాయనే మాట తరచూ వింటుంటాం. కొందరికి ఆ మాటలు మాటలుగానే మిగిలిపోతాయి. అయితే మరికొందరు మాత్రం అదే కష్టాన్న
అమెరికా ప్రభుత్వం ఇటీవల అమలు చేసిన కొత్త సోషల్ మీడియా వెట్టింగ్ పాలసీ కారణంగా వీసా దరఖాస్తు ప్రక్రియ మరింత కఠినంగా మారింది. ఈ కొత్త నిబంధనల ప్రభావంతో అనేక మంది అభ్యర్థుల వీసా అపాయింట్
ఆంధ్రప్రదేశ్లోని 974 కిలోమీటర్ల పొడవైన తీరరేఖను ఇప్పటివరకు అందమైన బీచ్లు, మత్స్యకార, నౌకాశ్రయాల కోణంలో మాత్రమే చూసారు. అయితే ఇప్పుడు అదే తీరప్రాంతం భారతదేశ భవిష్యత్తును ప్రభావితం చే
ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలో వృద్ధి, పరిశ్రమ, సాంకేతికత ఒకదానికొకటి బలోపేతం అవుతూ ముందుకు సాగుతున్న అరుదైన ప్రధాన ఆర్థిక వ్యవస్థలలో భారత్ ఒకటిగా అవతరిస్తోంది. గత దశాబ్ద కాలంగా భారతదే
కష్టపడి చదవండి, మంచి డిగ్రీ సంపాదించండి... మిగతాదంతా మార్కెట్ చూసుకుంటుంది అనే అంశం దశాబ్దాలుగా భారతీయ మధ్యతరగతి మనసుల్లో నాటుకుపోయింది. విద్యే సామాజిక చలనం, ఆర్థిక భద్రతకు మార్గమని నమ
