ఆంధ్రప్రదేశ్ పారిశ్రామికాభివృద్ధిలో మరో భారీ అడుగు పడింది. దావోస్ లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం (WEF) 2026 సదస్సు వేదికగా ఏపీ ప్రభుత్వం, ప్రముఖ రియల్ ఎస్టేట్ దిగ్గజం RMZ గ్రూప్ మధ్య చారి
పాకిస్థాన్లో వింతలు, విడ్డూరాలకు కొదవ ఉండదు. తాజాగా అక్కడి రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ చేసిన ఒక పని ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో ట్రోల్ అవుతోంది. బ్రాండెడ్ పిజ్జా హట్ (Pizza Hut) అనుకుని ఆయన ఒక రె
ప్రముఖ ఫుడ్ డెలివరీ, క్విక్ కామర్స్ దిగ్గజం 'ఎటర్నల్ లిమిటెడ్' (Eternal Ltd) లో భారీ మార్పు చోటుచేసుకుంది. ఆ సంస్థ వ్యవస్థాపకుడు.. సీఈఓ దీపిందర్ గోయల్ తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించి అ
ప్రస్తుత ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ఒక కొత్త పదం బలంగా వినిపిస్తోంది.. అదే రీసోర్స్ నేషనలిజం (Resource Nationalism). అంటే వనరుల జాతీయవాదం అని అర్థం. గతంలో ఒక దేశం యొక్క శక్తిని ఆ దేశం దగ్గర ఉన్న సైన్యం లేద
ప్రస్తుత కాలంలో ఒక సామాన్య వ్యక్తి ఒంటరిగా బతకాలంటేనే వేలల్లో ఖర్చవుతోంది. అలాంటిది కేవలం పదివేల రూపాయల లోపు ఆదాయంతో ఐదుగురు సభ్యులున్న కుటుంబాన్ని పోషించడం సాధ్యమేనా? ఇప్పుడు ఇదే వి
అంతరిక్షంలో శాశ్వత మానవ నివాసానికి ఏర్పాటు దిశలో మరో కీలక అడుగు పడింది. అమెరికాకు చెందిన ఒక అంతరిక్ష స్టార్టప్ చంద్రునిపై హోటల్గా పనిచేసే నివాస సౌకర్యం కోసం ముందస్తు రిజర్వేషన్లను
గతేడాది భారత్-పాకిస్తాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు చోటు చేసుకున్న సంగతి విదితమే. ఆపరేషన్ సిందూర్ పేరిట పాకిస్తాన్ మీద భారత్ యుద్ధం ప్రకటించగా.. ఆ తర్వాత కాల్పుల విరమణ జరిగింది. ఆ సమయంలో అమె
మన హైదరాబాద్ (Hyderabad) ఇప్పుడు కేవలం బిర్యానీకో, సాఫ్ట్వేర్ కంపెనీలకో మాత్రమే కాదు.. గ్లోబల్ 'బ్యూటీ టెక్' కు కూడా అడ్రస్గా మారబోతోంది. ప్రపంచ ప్రఖ్యాత కాస్మెటిక్స్ దిగ్గజం 'లారియల్' (L'Oral) తన మ
సాధారణంగా మధ్యతరగతి ప్రజలకు ఉన్న నమ్మకం ఒక్కటే.. డబ్బును భూమి మీద కానీ, బంగారం మీద కానీ పెడితే అది ఎప్పటికీ తగ్గదని. అయితే గత కొన్ని నెలలుగా బంగారం ధరలు (gold rates) పెరుగుతున్న తీరు చూస్తుంటే సా
భారతదేశంలో తరతరాల నుంచి బంగారం, వెండి కొనుగోలు అనేది సంప్రదాయంగా మారింది. పండగలకు, పెళ్లిళ్లకు పసిడి కొనుగోలు అనేది ఇండియన్లకు అలవాటుగా మారిందని చెప్పవచ్చు. అది ఆర్థికంగా అత్యవసర సమయం
అమెరికాకు చెందిన ప్రముఖ టెక్ వ్యాపారవేత్త, టెస్లా అధినేత ఎలోన్ మస్క్ మరోసారి తన వివాదాస్పద వ్యాఖ్యలతో అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించారు. ఈసారి ఆయన లక్ష్యం యూరప్లో అతిపెద్ద విమానయాన సం
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Trump) పర్యటనలో అనూహ్య ఘటన చోటుచేసుకుంది. ప్రపంచ ఆర్థిక వేదిక (World Economic Forum) సదస్సులో పాల్గొనేందుకు స్విట్జర్లాండ్లోని దావోస్కు బయలుదేరిన అధ్యక్షుడి అధిక
మనలో చాలామంది మంచి డిగ్రీ ఉంటేనే సెటిల్ అవుతాం అని నమ్ముతుంటారు. కానీ, ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్ (trending) లో ఉన్న ఒక యువకుడి కథ చూస్తే.. సక్సెస్కు కావాల్సింది సర్టిఫికెట్లు కాదు, స
బాబోయ్.. బంగారం ధరలు భగ్గుమన్నాయి.పెరుగుదల చూసి పసిడి ప్రియులు లబోదిబోమంటున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలతో బంగారం ధరలు నింగిని తాకుతున్నాయి. యూరోపియ
రిచ్ డాడ్ పూర్ డాడ్ రచయిత రాబర్ట్ కియోసాకి కాగితపు ఆస్తులపై తనకున్న అపనమ్మకాన్ని ఎప్పుడూ బయటపెడుతూనే ఉంటాడు. స్టాక్స్, బాండ్లు, ఫ్యూచర్స్ వంటి కాగితపు పెట్టుబడులకంటే బంగారం, వెండి వంటి
భార్యాభర్తల విడాకుల కేసులో కెనడా కోర్టు సంచలన తీర్పును వెలువరించింది. భర్త ఉద్యోగాన్ని వదిలేసినప్పటికీ భార్యకు భరణం ఇవ్వాల్సిందేనని స్పష్టం చేసింది. అత్యధిక జీతం పొందే ఉద్యోగాన్ని వ
హైదరాబాద్ నగరం మరోసారి టెక్నాలజీ పరంగా దేశం దృష్టిని ఆకర్షించింది. మన జేబులో ఉన్న పాత బంగారాన్ని క్షణాల్లో నగదుగా మార్చుకునే సరికొత్త సదుపాయం ఇప్పుడు మన నగరంలో అందుబాటులోకి వచ్చింది.
కొత్త స్మార్ట్ఫోన్ కొనాలనుకునే వారికి పండుగ ముందే వచ్చేసింది! దేశంలోని దిగ్గజ ఇ-కామర్స్ సంస్థలు అమెజాన్, ఫ్లిప్కార్ట్లతో పాటు ఆఫ్లైన్ రిటైలర్ విజయ్ సేల్స్ కూడా రిపబ్లిక్ డే సేల్ (Rep
ఫిబ్రవరి 1, 2026 న మన దేశ ఆర్థిక గమనాన్ని నిర్ణయించే కేంద్ర బడ్జెట్ రాబోతోంది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు పార్లమెంటులో ఈ ఏడాది బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు. అయితే ఈసారి బడ్జెట
బీహార్ ప్రభుత్వ మాజీ మంత్రి, సీనియర్ నేత నితిన్ నబిన్ భారతీయ జనతా పార్టీ (BJP) జాతీయ అధ్యక్షుడిగా నియమితులయ్యారు. మంగళవారం ఆయన అధికారికంగా పదవీ బాధ్యతలు స్వీకరించారు. బీహార్ రాజకీయాల్లో స
బంగారం ధరలు రోజు రొజుకు సెగలు పుట్టిస్తున్నాయి. కొత్త రికార్డుల దిశగా దూసుకెళ్తున్నాయి. గతేదాడి పెట్టుబడిదారులకు లాభాల పంట పండించిన బంగారం ధరలు ఈ ఏడాది కూడా అదే ఊపును కొనసాగించేలా ఉన్
డొనాల్డ్ ట్రంప్ మరోసారి సంచలనానికి తెరలేపారు. అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తనదైన శైలిలో ప్రపంచ రాజకీయాలను మలుపు తిప్పుతున్నారు. తాజాగా ఆయన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ '
Vijవిజయవాడ వాసులకు ఇది నిజంగా తీపి కబురు. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న విజయవాడ వెస్ట్ బైపాస్ (Vijayawada West Bypass) ఎట్టకేలకు అందుబాటులోకి వచ్చింది. గడిచిన సంక్రాంతి కానుకగా ఈ కీలక రహదారిని పాక్షికంగా
Budget 2026: ప్రపంచం మరోసారి శిలాజ ఇంధనాల వైపు మొగ్గు చూపుతున్న ఇటువంటి సమయంలో.. భారతదేశం మాత్రం వ్యతిరేక దిశలో సాగుతోంది. 2026 కేంద్ర బడ్జెట్ భారతదేశాన్ని కేవలం ఒక అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్
మీరు జియో హాట్స్టార్లో సినిమాలు లేదా క్రికెట్ చూస్తున్నారా? అయితే ఈ వార్త మీకోసమే. ప్రముఖ స్ట్రీమింగ్ దిగ్గజం జియో హాట్ స్టార్ (JioHotstar) తన సబ్స్క్రిప్షన్ ప్లాన్ల ధరలను పెంచుతున్నట్లు ప
ప్రపంచ పటంలో పైన ఎక్కడో మంచుతో కప్పబడి ఉండే గ్రీన్లాండ్ (Greenland) ఇప్పుడు ప్రపంచ దేశాల హాట్ టాపిక్గా మారింది. అమెరికా, చైనా వంటి అగ్రరాజ్యాలు ఈ ద్వీపం కోసం ఎందుకు పోటీ పడుతున్నాయి? దీనికి క
కేరళలోని శబరిమల ఆలయానికి చెందిన బంగారం, ఇతర ఆలయ ఆస్తుల దొంగతనానికి సంబంధించి జరుగుతున్న మనీలాండరింగ్ దర్యాప్తులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED)
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) మరోసారి ప్రపంచ వేదికపై తనదైన ముద్ర వేసేందుకు సిద్ధమయ్యారు. స్విట్జర్లాండ్లోని దావోస్లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ (WEF) వార్షి
మన దేశంలో మధ్యతరగతి వాళ్ల పరిస్థితి ఎలా ఉందంటే.. పేపర్ మీద జీతం పెరుగుతోంది. కానీ, చేతికి వచ్చేసరికి మాత్రం చిల్లులే కనిపిస్తున్నాయి. దీనికి ప్రధాన కారణం 'ద్రవ్యోల్బణం' (Inflation). మార్కెట్లో న
బంగారం ధరలు భగ్గుమంటున్నాయి. ముట్టుకుంటే షాక్ కొడుతున్నాయి. గత వారం తగ్గినట్లే తగ్గి మళ్లీ శరవేగంగా పైకి ఎగబాకుతున్నాయి. నిన్న రూ. 19 వేలకు పైగా పెరిగిన పసిడి ధర అదే ర్యాలీని కంటిన్యూ చేస
సాధారణంగా చాలామందికి నెలకు కొన్ని వేల రూపాయలు పెట్టుబడి పెడితే కోట్ల రూపాయల సంపద ఎలా సాధ్యమవుతుందనే సందేహం ఉంటుంది. అయితే, దీర్ఘకాల పెట్టుబడి, క్రమశిక్షణ, అలాగే సరైన వ్యూహం ఉంటే ఇది అసా
భారతదేశ సరిహద్దు వాణిజ్యం, ఆర్థిక లావాదేవీలు, పర్యాటకానికి సంబంధించిన చెల్లింపులను మరింత వేగంగా, తక్కువ ఖర్చుతో నిర్వహించేందుకు BRICS దేశాల అధికారిక డిజిటల్ కరెన్సీలను (CBDCs) పరస్పరం అనుసంధ
గతేడాది కాలం నుంచి బంగారం ధరలు విపరీతంగా పెరిగాయి. ఇంకా చెప్పాలంటే 2019 చివరినుంచి 2025 వరకు బంగారం ధర సుమారు 184 శాతం పెరిగిందని చెప్పవచ్చు. 2025లో 63 శాతం లాభం నమోదు చేసి పెట్టుబడిదారులకు లాభాల పం
Budget 2026:ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్ 2026 పార్లమెంట్ ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే పలు రంగాలు ఈ సారి బడ్జెట్లో కేంద్రం ఏదైనా రిలీఫ్ ఇస్తుందనే ఆశలు పెట్టుకున్నాయి. తాజాగా భారతదేశంలోని క్రిప్టో,
దేశంలో వెండి ధరలు చరిత్రలోనే తొలిసారిగా రికార్డు స్థాయిలో పెరిగాయి. జనవరి 19న దేశీయ మార్కెట్లో 1 కిలో వెండి ధర రూ.3 లక్షలు దాటి రూ.3.05 లక్షలకు చేరుకుని కొత్త చరిత్రను లిఖించింది. అంతర్జాతీయ మ
స్విట్జర్లాండ్లోని దావోస్లో వరల్డ్ ఎకనామిక్ ఫోరం (WEF) వార్షిక సదస్సు నేటి నుంచి మొదలైంది. ఈ నెల 23వ తేదీ వరకు ఐదు రోజుల పాటు కొనసాగే ఈ సదస్సుకు ప్రపంచవ్యాప్తంగా విశేష స్పందన లభిస్తోంది. స
అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడ డొనాల్డ్ ట్రంప్ ప్రపంచ దేశాలపై తీసుకుంటున్న టారిఫ్ నిర్ణయాలు పసిడి ప్రియులను వణికిస్తున్నాయి. ఆయన ఏదో ఓ నిర్ణయం తీసుకున్నప్పుడల్లా బంగారం ధరలు మెరుపు వే
కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా వందే భారత్ స్లీపర్ రైళ్లు తీసుకువచ్చింది. అయితే ఈ రైళ్లలో ప్రయాణ సౌకర్యాల పరంగా ప్రీమియం అనుభవాన్ని అందిస్తున్నప్పటికీ..టికెట్ రద్దు నిబంధనల విషయంల
బంగారం ధరలు ఈ నెల ఆరంభం నుంచి చుక్కలు చూపిస్తున్నాయి. రాకెట్ వేగంతో దూసుకుపోతున్నాయి. అయితే గత మూడు రోజుల నుంచి కొంచెం ఊరట కలిగిస్తూ ధరలు తగ్గుముఖం పట్టాయి. అయితే భవిష్యత్తులో బంగారం ధర
బిట్కాయిన్, XRP సహా అనేక ప్రధాన క్రిప్టోకరెన్సీలు ఆదివారం అకస్మాత్తుగా కుప్పకూలడం పెట్టుబడిదారులను తీవ్ర నిరాశకు గురిచేసింది. ఎలాంటి ముందస్తు సంకేతాలు లేకుండా జరిగిన ఈ పతనం క్రిప్టో మ
ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) తన కోట్లాది మంది సభ్యుల కోసం విప్లవాత్మక మార్పులను తీసుకొచ్చింది. గతంలో పీఎఫ్ పనుల కోసం కంపెనీ (యజమాని) చుట్టూ తిరగాల్సి వచ్చేది. కానీ, ఇప్పుడ
భారతీయులకు బంగారం అంటే కేవలం ఒక లోహం కాదు, అదొక సెంటిమెంట్. గత ఏడాది కాలంలో ఇండియాలో గోల్డ్ రేట్లు ఏకంగా 76 శాతానికి పైగా పెరిగినప్పటికీ.. పసిడిపై మన మోజు అస్సలు తగ్గలేదు. అయితే, మారుతున్న క
బెంగళూరు (Bengaluru) రియల్ ఎస్టేట్ మార్కెట్ ఇప్పుడు ఆకాశాన్ని తాకుతోంది. ఐటీ హబ్ లో ఒక సొంత ఇల్లు ఉండాలనేది ప్రతి ఒక్కరి కల. అయితే ఒక పెద్ద అపార్ట్మెంట్ (High-rise) లో ఫ్లాట్ కొనేటప్పుడు చాలామందికి
పెట్టుబడిదారులకు అత్యంత సురక్షితమైన మార్గంగా పేరున్న బంగారం ధరలు ఎప్పుడూ ఆసక్తికరంగానే ఉంటాయి. ద్రవ్యోల్బణం పెరిగినా, స్టాక్ మార్కెట్లలో ఒడిదుడుకులు వచ్చినా సామాన్యుల నుంచి సంపన్ను
హైదరాబాద్ నగరంలో సైబర్ నేరగాళ్లు రూట్ మార్చారు. సామాన్యులే కాదు, రిటైర్డ్ ఉద్యోగులు, చివరకు బ్యాంకర్లను కూడా వదలడం లేదు. స్టాక్ మార్కెట్, IPO (ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్)లలో పెట్టుబడులు పెడి
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ప్రపంచాన్ని ఎంత వేగంగా మారుస్తుందో మనందరికీ తెలుసు. అయితే ఇదే టెక్నాలజీ ఇప్పుడు పసి ప్రాణాలను బలి తీసుకుంటోందా? అంటే అవుననే అంటున్నారు సేల్స్ఫోర్స్ (Salesforce) C
భారతదేశం ప్రస్తుతం యువతతో కళకళలాడుతోంది. మన దేశ ఆర్థిక వృద్ధికి ఈ యువశక్తే అసలైన ఇంజిన్. అయితే కేవలం డిగ్రీలు ఉంటే సరిపోదు, చేతిలో నైపుణ్యం (Skill) కూడా ఉండాలి. అందుకే రాబోయే బడ్జెట్ (Budget 2026) పై
భారతీయ రైల్వే ముఖచిత్రాన్ని మార్చేసిన 'వందే భారత్' ఇప్పుడు మరో కొత్త అవతారంలో మన ముందుకు వచ్చింది. ఇప్పటివరకు కేవలం కూర్చుని ప్రయాణించే (Chair Car) సదుపాయం మాత్రమే ఉండగా.. ఇప్పుడు సుదూర ప్రాంత
బెంగళూరు (Bengaluru) ట్రాఫిక్ అంటేనే అందరికీ ఒక పెద్ద యుద్ధం గుర్తొస్తుంది. గంటల తరబడి సిగ్నల్స్ దగ్గర వెయిట్ చేయలేక ఐటీ ఉద్యోగులు, సామాన్య జనం నరకం చూస్తుంటారు. అయితే ఈ కష్టాల నుంచి గట్టెక్కి
భారతీయ కుటుంబాల ఆర్థిక చరిత్రలో 2025 ఏడాది ఒక కీలక మలుపుగా నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా రాజకీయ అనిశ్చితులు, భౌగోళిక ఉద్రిక్తతలు, వడ్డీ రేట్ల మార్పులు వంటి అంశాల మధ్య బంగారం మరోసారి తన శక్త
దేశంలో పసిడి ధరలు రోజురోజుకీ కొత్త గరిష్ఠాలను తాకుతూ బంగారం ప్రియులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. 2026 జనవరి ప్రారంభం నుంచే బంగారం ధర లక్ష రూపాయలకు పైగానే కొనసాగుతోంది. ప్రస్తుతం ధరలు తగ్
చాలా మంది భారతీయ విద్యార్థులు ఉన్నత చదువులు చదివి అమెరికాలో ఉద్యోగం చేయాలని కలలు కంటుంటారు. డాలర్లు సంపాదిస్తే సంతోషంగా గడిపేయవచ్చని అనుకుంటూ ఉంటారు. అయితే ఆ కల H1B వీసా ద్వారా తీరే అవకా
దేశవ్యాప్తంగా ఉన్న సుమారు 8 కోట్ల మంది ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (EPFO) సభ్యులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పేందుకు రెడీ అయింది. పీఎఫ్ ఖాతాల నుంచి డబ్బులు ఉపసంహరించుకునే ప్రక్రియను
ఏపీని భవిష్యత్ సాంకేతిక కేంద్రంగా తీర్చిదిద్దే దిశగా మరో కీలక ముందడుగు పడింది. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం తిరుపతిలో రాష్ట్రంలోనే అతిపెద్ద పరిశోధనా కేంద్రం ఏ
గ్రీన్లాండ్పై పెత్తనం చెలాయించాలనే అమెరికా ఆసక్తి అంతర్జాతీయ రాజకీయాల్లో తీవ్ర ఉద్రిక్తతలకు దారితీస్తోంది. తాజాగా ట్రంప్ చేసిన టారిఫ్స్ ప్రకటన ఆందోళనకరంగా మారింది. ఈ ఆర్కిటిక్ ద
ఈ ఏడాది ఆరంభం నుంచి చుక్కలు చూపించిన పసిడి ధరలు గత మూడు రోజుల నుంచి తగ్గుముఖం పట్టాయి. గత ఏడాది అయితే పెట్టుబడిదారులకు పసిడి లాభాల పంట పండించింది. ఈ సంవత్సరం కూడా బంగారం ధరలు భారీగా పెరు
ఈ ఏడాది కొత్తగా స్మార్ట్ఫోన్, ల్యాప్టాప్ లేదా టీవీ కొనాలనుకునే వినియోగదారులకు బిగ్ షాక్. అంతర్జాతీయ మార్కెట్లో నెలకొన్న తీవ్రమైన మెమరీ చిప్ల కొరత కారణంగా ఎలక్ట్రానిక్ వస్తువుల
కోర్టుల స్పష్టమైన ఆదేశాలను సైతం లెక్కచేయకుండా రాజకీయ నేతలు సంక్రాంతి పండుగను భారీ జూదోత్సవంగా మార్చారని తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా కోడి పందేలు, క్యాసినోల
భారత స్టాక్ మార్కెట్ లో పాల్గొనేవారు ఈ సారి అరుదైన ఆదివారం సెషన్లో పాల్గొనే అవకాశం ఉంది. ఎందుకంటే 2026-27 సంవత్సరానికి సంబంధించిన కేంద్ర బడ్జెట్ను ఫిబ్రవరి 1న ప్రవేశపెడతారు. కేంద్ర ఆర్థి
చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లల చదువు లేదా పెళ్లి కోసం మాత్రమే పొదుపు చేస్తుంటారు. కానీ, వారు వృద్ధాప్యంలో కూడా ఆర్థికంగా ఎవరిపై ఆధారపడకుండా ఉండాలంటే, ఇప్పటి నుంచే ప్లాన్ చేయడం ముఖ్యం
ప్రస్తుతం ప్రపంచ దేశాల మధ్య 'టారిఫ్ వార్' (Tariff War) నడుస్తున్న తరుణంలో.. యూరోపియన్ యూనియన్ (EU), దక్షిణ అమెరికా దేశాల కూటమి (Mercosur) ఒక అసాధారణ అడుగు వేశాయి. దశాబ్దాల కాలంగా సాగుతున్న చర్చల తర్వాత ప్ర
భారతదేశం 2047 నాటికి 'వికసిత్ భారత్'గా మారాలనే లక్ష్యంతో ముందుకు సాగుతోంది. అయితే ఈ లక్ష్యాన్ని చేరుకోవాలంటే దేశంలోని ఇళ్లల్లో నిరుపయోగంగా పడి ఉన్న బంగారాన్ని ఉత్పాదక ఆర్థిక వ్యవస్థలోకి
ప్రపంచవ్యాప్తంగా చమురు (Oil) సంపదకు పెట్టింది పేరు సౌదీ అరేబియా. అయితే ఇప్పుడు ఆ దేశం మరో అరుదైన మైలురాయిని చేరుకుంది. సౌదీ అరేబియాలోని నాలుగు ప్రధాన ప్రాంతాల్లో కళ్లు చెదిరే స్థాయిలో బంగ
భారతదేశంలో ఆధ్యాత్మికతకు, జ్యోతిష్యానికి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ నమ్మకాన్ని ఒక పద్ధతి ప్రకారం బిజినెస్ మోడల్గా మార్చి, అద్భుతాలు చేస్తోంది ప్రముఖ ఆన్లైన్
భారతదేశం వంటి వ్యవసాయ ఆధారిత దేశంలో ఎరువులు (Fertilisers) పంట దిగుబడికి అత్యంత కీలకం. అయితే ఇటీవల అంతర్జాతీయ మార్కెట్ లో అమ్మోనియా, సల్ఫర్ వంటి ముడి పదార్థాల ధరలు పెరగడంతో దేశీయంగా ఎరువుల పరిశ
పెరుగుతున్న బంగారం ధరలతో ఆందోళన చెందుతున్న సామాన్యులకు ఈరోజు కాస్త ఊరట లభించింది. గత కొన్ని రోజులుగా ఆకాశమే హద్దుగా దూసుకుపోయిన పసిడి ధరలు నేడు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. ముఖ్యంగా జ
సామాన్యుడి జేబుకు చిల్లు వేస్తూ, దేశాల ఆర్థిక వ్యవస్థలను అతలాకుతలం చేసే 'ద్రవ్యోల్బణం' (Inflation) 2026లో సరికొత్త రూపం దాల్చబోతోంది. అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (IMF) తాజా నివేదిక ప్రకారం.. ప్రపంచవ
అమెరికా వెళ్లాలనుకునే వారికి, ముఖ్యంగా గ్రీన్ కార్డ్ లేదా పర్మినెంట్ వీసా కోసం ఎదురుచూస్తున్న వారికి షాకింగ్ న్యూస్. ట్రంప్ ప్రభుత్వం వలసల విషయంలో తన ఉక్కుపాదాన్ని మోపింది. ఏకంగా 75 దేశ
భారతీయులకు బంగారం అంటే కేవలం ఆభరణం మాత్రమే కాదు, అదొక సురక్షితమైన పెట్టుబడి కూడా. ప్రస్తుతం మార్కెట్లో బంగారం ధరలు (Gold Rates) గమనిస్తే సామాన్యుడు బంగారాన్ని కొనాలంటే భయపడే స్థాయికి ధరలు చేర
ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ఎక్కడ చూసినా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) గురించే చర్చ. చాట్ జీపీటీ (ChatGPT) నుంచి డ్రైవర్ లేని కార్ల వరకు ఏఐ సృష్టిస్తున్న అద్భుతాలు అన్నీ ఇన్నీ కావు. ఈ నేపథ్యంలో భ
ప్రపంచంలో ఎక్కడ ఉన్నా తెలుగువాడికి 'సంక్రాంతి' అంటే అదో ఎమోషన్. కొత్త బట్టలు, పిండి వంటలు ఎలాగో.. ఆంధ్రాలో ముఖ్యంగా కోస్తా జిల్లాల్లో 'కోడి పందాలు' (Cockfighting) కూడా అంతే ఫేమస్. అయితే తాజాగా అమెరి
భారతదేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక వంటిది రైల్వే రంగం. ప్రతి ఏటా బడ్జెట్ అనగానే సామాన్యుడి నుంచి పారిశ్రామికవేత్తల వరకు అందరూ రైల్వే కేటాయింపుల కోసమే ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. మరి క
గత వారం నుంచి భారీగా పెరుగుతూ వచ్చిన బంగారం ధరలు ఈ రోజు కాస్త శాంతించాయి. ఈ ఏడాది ఆరంభం నుంచి బంగారం ధరలు సామాన్యులకు చుక్కలు చూపించాయి. పసిడి ప్రియులు బంగారం కొనాలంటేనే భయపడే పరిస్థితు
అగ్రరాజ్యం అమెరికా తమ దేశంలో ఉన్న పౌరుల కోసం కీలక హెచ్చరికను జారీ చేసింది. తీవ్ర భద్రతా ప్రమాదాలు, యుద్ధ పరిస్థితులు, రాజకీయ అస్థిరత కారణంగా 21 దేశాలకు Level 4 ప్రయాణం చేయవద్దు (Do Not Travel) అని హెచ్చ
భారత సిలికాన్ సిటీ బెంగళూరులో పేయింగ్ గెస్ట్ (PG) వసతి గృహాలపై గ్రేటర్ బెంగళూరు అథారిటీ (GBA) కఠిన చర్యలను వేగవంతం చేసింది. నగరవ్యాప్తంగా నిర్వహించిన తనిఖీల్లో తీవ్ర పరిశుభ్రత లోపాలు, భద్రత
గ్లోబల్ బులియన్ మార్కెట్లో 2025లో కనిపించిన అద్భుత ర్యాలీ తర్వాత.. 2026 కోసం బంగారం ధరలపై విశ్లేషకులు రెండు వైపులా అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. సరికొత్త అంచనాల ప్రకారం, కొన్ని ఇన్వెస్
నేటి కాలంలో ఆర్థిక క్రమశిక్షణ అనగానే అందరికీ గుర్తొచ్చేది సిప్ ఇన్వెస్ట్ మెంట్ (SIP Investment). ప్రతినెలా కొంత మొత్తాన్ని మదుపు చేస్తూ కోటీశ్వరులు కావాలని చాలామంది కలలు కంటారు. నేను ఐదేళ్లుగా SIP
ఒకప్పుడు నెలకు 1 GB డేటా వాడుతుంటేనే చాలా ఎక్కువ అనుకునే వాళ్లం. కానీ ఇప్పుడు రోజుకు 2 GB వాడినా సరిపోవట్లేదు! దీనికి ప్రధాన కారణం కేవలం జియో(Jio 5G). అప్పట్లో జియో ఉచిత డేటాతో ఎంట్రి ఇచ్చినప్పటి
త్వరలో రాబోతున్న బడ్జెట్ (Budget 2026) పై హెల్త్కేర్, ఫార్మా, ఇన్సూరెన్స్ రంగాలు భారీ ఆశలు పెట్టుకున్నాయి. పెరుగుతున్న వ్యాధులు, మారుతున్న జీవనశైలి నేపథ్యంలో ప్రభుత్వం ఈసారి కేవలం చికిత్సకే క
ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన చైనా.. 2025లో అమెరికాతో జరిగిన తీవ్ర వాణిజ్య యుద్ధాన్ని విజయవంతంగా ఎదుర్కొని చరిత్రాత్మక రికార్డును సృష్టించింది. అమెరికా అధ్యక్షుడు డొనా
దేశవ్యాప్తంగా పెరుగుతున్న రుణాలతో పాటుగా ఈఎంఐ భారం నేపథ్యంలో.. లోన్ను ముగించే మార్గాలపై అవగాహన చాలా అవసరమని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా లోన్ సెటిల్మెంట్, ఫోర్క్లోజర్,
ప్రముఖ చైనీస్ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ వన్ప్లస్ (OnePlus) ఇప్పుడు చిక్కుల్లో పడింది. ఆ సంస్థ సీఈఓ పీట్ లౌ (Pete Lau) పై తైవాన్ ప్రాసిక్యూటర్లు అరెస్ట్ వారెంట్ జారీ చేశారు. తైవాన్ చట్టాలను అతిక్రమించ
Budget 2026: అంతర్జాతీయంగా భద్రతా పరిస్థితులు రోజురోజుకు మరింత సంక్లిష్టంగా మారుతున్న నేపథ్యంలో.. కేంద్ర బడ్జెట్ 2026లో రక్షణ రంగానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని పరిశ్రమల సంఘం FICCI కేంద్ర ఆర్థిక
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న సంచలన నిర్ణయాలు ప్రపంచవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ముఖ్యంగా విదేశీ వస్తువులపై ఆయన విధించిన భారీ సుంకాలు (Trump Tariffs) ఇప్పుడు అగ్ర
బంగారం కొనాలనుకునే వారికి ఇది ఒక రకంగా షాకింగ్ న్యూస్ అని చెప్పాలి. దేశీయ మార్కెట్లో బంగారం, వెండి ధరలు మునుపెన్నడూ చూడని విధంగా ఆకాశాన్ని తాకుతున్నాయి. నేడు (జనవరి 14, 2026) మల్టీ కమోడిటీ ఎక్
మరో కొన్ని రోజుల్లో దేశం మొత్తం ఎదురుచూస్తున్న బడ్జెట్ (Budget 2026) రాబోతోంది. ముఖ్యంగా జీతం తీసుకునే ఉద్యోగులు, మధ్యతరగతి ప్రజలు ఈసారి నిర్మలా సీతారామన్ గారి నుంచి ఏవైనా కీలక ఉపశమనాలు లభిస్త
Bengaluru నమ్మ మెట్రో ప్రయాణికులకు అదిరిపోయే న్యూస్. బస్ పాస్ల తరహాలోనే ఇప్పుడు మెట్రోలో కూడా అపరిమిత ప్రయాణానికి డిజిటల్ పాస్ అందుబాటులోకి రానుంది. నగరంలో రోజూ మెట్రోపై ఆధారపడే లక్షలాది మ
భారతీయ రైల్వేలు స్పీడ్ పెంచుతున్నాయి! ప్రయాణికులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న దేశంలోనే తొలి వందేభారత్ స్లీపర్ (Vande Bharat Sleeper) ఎక్స్ప్రెస్ పట్టాలెక్కడానికి ముహూర్తం ఖరారైంది. ఇప్పటివరకు
భారత ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతం ఒక అద్భుతమైన దశలో ఉంది. ఎక్కడ చూసినా అభివృద్ధి పరుగులే కనిపిస్తున్నాయి. మరికొన్ని రోజుల్లో రాబోయే బడ్జెట్ (Budget 2026) కోసం ఇప్పటి నుంచే దేశవ్యాప్తంగా భారీ అంచనా
బంగారం ధరలు సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. సంక్రాంతి పర్వదినాన పసిడి కొనుగోలు చేయాలనుకునే వారు ధరలు పెరుగుదలను చూసి బిత్తరపోతున్నారు. షాపుకు వెళ్లాలంటేనే భయపడే పరిస్థితులు కని
