భారత ఆర్థిక వ్యవస్థ స్థిరత్వాన్ని బలోపేతం చేయడానికి కీలకమైన చర్యగా, భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) దేశంలోని మూడు ప్రముఖ బ్యాంకులు..స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI), HDFC బ్యాంక్, ICICI బ్యాంక్లను మళ్ల
సాధారణంగా భారతీయ కుటుంబాలలో బంగారానికి ఉన్న ప్రాధాన్యత గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. బంగారం (Gold) అనేది ఆపదలో ఆదుకునే ఆస్తిగానే కాదు. దీర్ఘకాలిక పెట్టుబడి సాధనంగా కూడా. అయితే 2025 కొ
ఆంధ్రప్రదేశ్లో సొంత ఇల్లు లేని నిరుపేదలకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ముఖ్యమైన ప్రకటన చేసింది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన (గ్రామీణ) పథకం కింద ఇళ్ల నిర్మాణానికి దరఖాస్తు చేసుకోవడానికి గడువ
మంగళవారం ముగింపు 89.96తో పోలిస్తే.. ఈరోజు భారత రూపాయి విలువ అమెరికా డాలర్తో పోలిస్తే 90.16కి పడిపోయింది. రూపాయి తొలిసారిగా 90 స్థాయిని దాటడం మార్కెట్లో ఆందోళన కలిగించడమే కాకుండా.. రాబోయే నెలల
భారతదేశంలో కార్ల తయారీ రంగంలో అగ్రగామి అయిన మారుతి సుజుకి ఎట్టకేలకు ఎలక్ట్రిక్ వెహికల్ (EV) మార్కెట్లోకి అడుగుపెట్టింది. కంపెనీ తన మొట్టమొదటి ఎలక్ట్రిక్ SUV అయిన e-Vitaraను (maruti suzuki e vitara launch) ఇటీవల ఆ
త్వరలోనే తెలంగాణ రాజధాని హైదరాబాద్ (Hyderabad) ప్రపంచ స్థాయి నగరంగా రూపాంతరం చెందబోతోంది. ఇటీవల ప్రతిపాదించిన 27 మున్సిపాలిటీలను గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC)లో విలీనం చేసే ప్రత
కోరుకున్న దాని కోసం చాలా రకాల చర్చలు, అనేక రకాల ఆలోచనలు, డైలెమాల తర్వాత 22 ఏళ్ల బెంగళూరు యువకుడు ఆంషుల్ ఉతయ్య అనే యువకుడు తన ఉద్యోగాన్ని వదిలేస్తున్నట్లుగా తెలిపిన వీడియో సోషల్ మీడియాలో
భారతదేశం రష్యా చమురు కొనుగోలును నిలిపివేయాలని అమెరికా ఒత్తిడి తెస్తోందని రష్యా బహిరంగంగా ప్రకటించింది. అయితే ఆ ఒత్తిడి భారత్-అమెరికా సంబంధాలపై ప్రభావం చూపదని, రెండు దేశాలు తమ ద్వైపాక
భారతదేశ ఐటీ రాజధానిగా పేరుగాంచిన బెంగళూరులో ఇల్లు కొనడం నిజంగా ఆర్థికంగా, జీవనశైలికి అర్ధవంతమా అన్న దానిపై దేశవ్యాప్తంగా చర్చ రసవత్తరంగా కొనసాగుతోంది. ఇటీవల Redditలో పోస్ట్ చేయబడిన ఒక వ
ఈ సంవత్సరం ముగింపు దశకు చేరుకుంటున్న తరుణంలో చాలా మంది పెట్టుబడిదారులు 2026 కోసం తమ వ్యూహాలను సిద్ధం చేసుకుంటున్నారు. ఈ ప్రణాళికల్లో బంగారం (Gold) , వెండి (Silver) కీలక పాత్ర పోషిస్తాయి. ఈ ఏడాది బంగ
ఆర్థిక ఇబ్బందులు వచ్చినప్పుడు.. చాలామందిని మొదటగా వేధించే సమస్య క్రెడిట్ కార్డు(credit card) బిల్లు చెల్లింపు. క్రెడిట్ కార్డులు సౌకర్యవంతంగా ఉన్నప్పటికీ, గడువులోగా బిల్లు చెల్లించకపోతే, భార
ఎవరో చెబితే కొనేస్తున్నారా? అయితే మీది కూడా ఇదే సైకాలజీ! ఒకసారి చెక్ చేసుకోండి!అవకాశం ఒకేసారి వస్తుంది.. చేజారితే తిరిగి రాదు! ఈ మాట నిజమే కావచ్చు. కానీ డిజిటల్ యుగంలో ఈ సిద్ధాంతాన్ని ఆర్థ
భారతదేశంలో డిజిటల్ భద్రతను మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు నుంచి దేశంలో అమ్ముడవుతున్న లేదా విదేశాల నుండి దిగుమతి అవుతున్న ప్రతి కొ
ప్రపంచం వ్యాప్తంగా పెద్ద పెద్ద టెక్ కంపెనీలలో భారతీయులే కీలక వ్యక్తులుగా ఉన్నారు. ఇప్పుడు యాపిల్ కూడా అదేబాటలో నడుస్తోంది. అమర్ సుబ్రమణ్య(Amar Subramanya) అనే భారతీయుడ్ని తన ఏఐ వైస్ ప్రెసిడెంట్
దేశంలో డిజిటల్ లావాదేవీలు విస్తృతంగా పెరుగుతున్న నేపథ్యంలో క్రెడిట్ కార్డుల వినియోగం రోజురోజుకీ పెరుగుతూ వస్తోంది. షాపింగ్ నుండి బిల్లుల చెల్లింపులు, ఆన్లైన్ కొనుగోళ్లు, ప్రయాణ ఖర్
ప్రస్తుతం అందరూ బంగారం, వెండి గురించి ఆలోచిస్తుంటే ధనవంతులు మాత్రం సైలెంట్ గా వేరే ఆస్తిపై ఫోకస్ పెట్టారు. బంగారం ధరలు, స్టాక్ మార్కెట్ ఊహించని విధంగా ఉన్న ఈ సమయంలో.. పెట్టుబడుల్లో ఒక కొ
టెక్ పరిశ్రమలో భారీ జీతాలు, మెరిసే కెరీర్లు, గ్లోబల్ అవకాశాలు కనిపించినా, లోపల ఉద్యోగులు పడుతున్న ఒత్తిడి, మానసిక సమస్యలు, భావోద్వేగ పతనం బయటకు చాల తక్కువగా వస్తాయి. ఇటీవలి రోజులలో ఈ వాస
భారత ప్రభుత్వం స్మార్ట్ఫోన్ తయారీదారులకు ఒక ఆదేశం జారీ చేయడంతో, ఇటీవల సంచార్ సాథి (sanchaar sathi) యాప్ దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ యాప్ను కొత్తగా అమ్మే అన్ని మొబైల్ ఫోన్లలో ముందస్తుగా (Pre-i
దాదాపు రెండు దశాబ్దాల క్రితం.. అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu) 'బై బై బెంగళూరు, హలో హైదరాబాద్' అనే నినాదంతో టెక్ ప్రపంచంలో సంచలనం సృష్టించారు. అప్పుడు ఆయన దృష్టి
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కోసం ఏర్పాటు చేసిన 8వ వేతన సంఘం (8th Pay Commission)పై దేశవ్యాప్తంగా ఉద్యోగుల దృష్టి కేంద్రీకృతమైంది. ఈ నేపథ్యంలో, డీఏ-బేసిక్ పే విలీనంపై నెలకొన్న అనుమానాలకు సోమవారం కేంద్ర
భారతదేశంలో IPO (Initial Public Offering) మార్కెట్ ఈ ఏడాది అద్భుతమైన వృద్ధిని కనబరుస్తోంది. ముఖ్యంగా డిసెంబర్ నెలలో దాదాపు రూ30,000 కోట్ల విలువైన సుమారు 25 పబ్లిక్ ఇష్యూలు రాబోతున్నాయి. ఇది ఇప్పటికే రికార్డుల
ప్రపంచ ఆర్థిక అనిశ్చితి, డాలర్ బలహీనత, వడ్డీ రేటు కోతలపై పెరుగుతున్న అంచనాల నేపథ్యంలో బంగారం ధరలు మళ్లీ పెరుగుదల దిశగా పయనిస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లలో, శుక్రవారం గమనించిన అస్థి
భారతదేశంలోని ఏడు ప్రధాన విమానాశ్రయాలపై ఇటీవల సైబర్ దాడులు జరిగాయని కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ధృవీకరించింది. ఈ దాడులు దేశంలో అత్యంత రద్దీగా ఉన్న ఢిల్లీ, ముంబై, బెంగళూరు, కోల్కతా, హై
బంగారం మార్కెట్ ప్రస్తుతం ఒక చారిత్రాత్మక మలుపును చూస్తోంది. ప్రపంచవ్యాప్తంగా బంగారం ధరలు ఐదు వారాల గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. ఔన్సుకు దాదాపు 4,240 డాలర్ల వద్ద ట్రేడవుతున్నాయి. ఇది కే
ప్రముఖ నటి సమంతా రూత్ ప్రభు, ప్రముఖ దర్శకుడు రచయిత రాజ్ నిడిమోరు వివాహం గురించి ఊహాగానాలు సోషల్ మీడియాలో పెద్ద కలకలం రేపుతున్నాయి. ఇద్దరు ప్రముఖులు అధికారికంగా ధృవీకరించకపోయినా డిసెం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మూడు ప్రాంతాల సమగ్ర అభివృద్ధి కోసం ప్రత్యేక మండలాలు (Special Development Zones) ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు ప్రకటించారు. శనివారం మంగళగిరి
భారత ఐటీ రంగంలో సంచలనం రేపిన తాజా పరిణామంలో.. భారతీయ ఐటీ కంపెనీలకు జారీ చేయబడిన కొత్త H-1B వీసా ఆమోదాలు 2025 ఆర్థిక సంవత్సరంలో కేవలం 4,573 మాత్రమే నమోదయ్యాయి. ఇది గత పది సంవత్సరాలలో అత్యల్ప స్థాయి
ప్రపంచ ఆర్థిక అనిశ్చితి, డాలర్ బలహీనత, వడ్డీ రేటు కోతలపై పెరుగుతున్న అంచనాల నేపథ్యంలో బంగారం ధరలు మళ్లీ పెరుగుదల దిశగా పయనిస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లలో, శుక్రవారం గమనించిన అస్థి
ప్రపంచ వ్యాప్తంగా వాణిజ్య వ్యవస్థలో ఏర్పడిన అంతరాయం, సరఫరా కొరత ఉద్రిక్తతల నడుమ స్పాట్ మార్కెట్లో వెండి ధరలు సోమవారం నాడు కొత్త జీవితకాల గరిష్ట స్థాయిని తాకాయి. గత శుక్రవారం నమోదు చేసి
సెప్టెంబర్ నెలలో బంగారం ధరలు భారీగా పెరిగాయి. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల కోతపై అంచనాలు అంతర్జాతీయ మార్కెట్లో బంగారం డిమాండ్ను భారీగా పెంచాయి. దీంతో దేశీయంగా కూడా పసిడి రేట్లు
అమెరికా అత్యంత ప్రతిభావంతులైన భారతీయుల నుంచి అపారమైన లాభాలు పొందిందని టెస్లా, స్పేస్ఎక్స్ CEO ఎలోన్ మస్క్ వ్యాఖ్యానించారు. జెరోధా సహ వ్యవస్థాపకుడు నిఖిల్ కామత్ నిర్వహించిన WTF పాడ్కాస్
భారత్- రష్యా మధ్య వాణిజ్యం, పెట్టుబడి సంబంధాలను మరింత బలపరుచుకోవడానికి, డిసెంబర్ 4-5 తేదీలలో న్యూఢిల్లీ.. మెగా ఇండియా-రష్యా బిజినెస్ ఫోరమ్కు ఆతిథ్యమివ్వడానికి రెడీ అవుతోంది. అధ్యక్షుడు
భారతదేశం డిజిటల్ రంగంలో దూసుకుపోతోంది! మన దేశం ఇప్పుడు ఆసియా-పసిఫిక్ ప్రాంతంలోనే అతి వేగంగా అభివృద్ధి చెందుతున్న డేటా సెంటర్ మార్కెట్గా మారింది. అంటే.. కంపెనీలు తమ డేటాను భద్రపరిచే పె
ఈ సంవత్సరం ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అంతా అన్స్టేబుల్ గా ఉంది. ముఖ్యంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విధించిన సుంకాల (Tariffs) వల్ల ఏర్పడిన అనిశ్చితి, ప్రపంచవ్యాప్తంగా డాలర్ విలువ తగ్గింది. డాలర్
మీరు కన్స్ట్రక్షన్ దశలో ఉన్న కొత్త ఫ్లాట్ను కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే, మీకు కాపిటల్ గెయిన్ ట్యాక్స్ (Capital Gain Tax Exemption) లభిస్తుంది. కానీ, ఈ ప్రయోజనం పొందాలంటే ఆదాయ పన్ను చట్ట
వేల సంవత్సరాలుగా బంగారం(gold) చాలా విలువైన సంపదగా ఉంటూ వస్తోంది. అలంకారమైన ఆభరణాల నుంచి దేశాలు దాచిపెట్టుకునే వాల్ట్ ల వరకూ.. బంగారానికి ఎప్పుడూ ప్రత్యేక స్థానం ఉంటుంది. అయితే, ప్రస్తుతం ప్
సాధారణంగా పెట్టుబడి విషయానికి వస్తే అందరి దృష్టి బంగారం (Gold) పైనే ఉంటుంది. కానీ 2025లో.. బంగారాన్ని, స్టాక్ మార్కెట్లను కూడా వెనక్కి నెట్టి.. వెండి (Silver) తన సత్తా చాటింది. ప్రస్తుతం వెండి ధరలు (silver
ప్రముఖ ఇ-కామర్స్ ప్లాట్ఫామ్ మీషో (Meesho IPO) త్వరలో IPOకి రాబోతోంది. డిసెంబర్ 3న ఈ ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్ (IPO) సబ్స్క్రిప్షన్ కోసం తెరవబడుతుంది. ఈ ఏడాది అత్యంత బిజీగా ఉన్న పబ్లిక్ మార్కెట్ లిస్
భారతదేశంలో రెండవ అతిపెద్ద ప్రైవేట్ రంగ బ్యాంక్ అయిన HDFC bank కు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) భారీ జరిమానా విధించింది. చట్టబద్ధమైన నిబంధనలను పాటించడంలో లోపాలు ఉన్నందున.. ముఖ్యంగా కేవైసీ (KYC) ని
బెంగళూరు (bengaluru ) వంటి మెట్రో నగరాల్లో అద్దెకు ఉండేవారికి ఇంటి అద్దెలు, భారీ సెక్యూరిటీ డిపాజిట్లు ఎప్పుడూ పెద్ద తలనొప్పిగా ఉండేవి. ఒకేసారి 6 నెలల నుంచి 10 నెలల అద్దెకు సమానమైన భారీ మొత్తాన్
బంగారం ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. అమెరికా ఫెడరల్ రిజర్వ్ నుంచి వచ్చిన సంకేతాల కారణంగా బంగారం ధరలు మళ్లీ ఊపందుకున్నాయి. వెండి ధరలు కూడా భారీగా పెరుగుతున్నాయి. ఈ రోజు(నవంబర్ 30) నాటికి ప్రధ
ప్రపంచ బులియన్ మార్కెట్లలో Gold ధరలు మళ్లీ చురుగ్గా పరిగెడుతున్నాయి. శనివారం నాడు అంతర్జాతీయంగా స్పాట్ గోల్డ్ ధర మూడు శాతం కంటే ఎక్కువగా పెరిగి, రెండు వారాల గరిష్ట స్థాయిని తాకింది. ఫెడరల
భారతదేశంలో అద్దె వ్యవస్థలో కీలక మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. ముఖ్యంగా బెంగళూరు, ముంబై వంటి మెట్రో నగరాల్లో ఈ మార్పుల ప్రభావం ఎక్కువగా కనిపించనుంది. చాలా కాలంగా అద్దెదారులు అధిక భద్
బెంగళూరులోని ఎక్కువ కుటుంబాలు పనిమనిషి, వంటమనిషి, బట్టలు ఉతికే వారు, ఇళ్ళు శుభ్రం చేసే వారు, పిల్లలను చూసుకునే వాళ్లు, అలాగే డ్రైవర్లు, తోటమాలిలపై ఆధారపడుతుంటాయి. ప్రత్యేకించి రెండు ఆదా
ఎయిర్బస్ A320 విమానాలపై తక్షణ భద్రతా తనిఖీలు ప్రారంభమైన నేపథ్యంలో.. ప్రయాణ షెడ్యూల్పై పెద్దగా ప్రభావం ఉండదని ఎయిర్ ఇండియా స్పష్టం చేసింది. యూరోపియన్ యూనియన్ ఏవియేషన్ సేఫ్టీ ఏజెన్సీ (EASA),
అమెరికా-చైనా సంబంధాలు ఇటీవలి కాలంలో ప్రపంచ దేశాల దృష్టిని మరింతగా ఆకర్షిస్తున్నాయి. దక్షిణ కొరియాలోని బుసాన్లో అక్టోబర్ 30న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ,చైనా అధ్యక్షుడు జీ జిన్
దేశంలో ప్రముఖ ప్రైవేట్ రంగ బ్యాంకులలో ఒకటైన HDFC బ్యాంక్పై.. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కఠిన చర్యలు తీసుకుంది. బ్యాంకింగ్ నియంత్రణ చట్టం (Banking Regulation Act), ఆర్బీఐ జారీ చేసిన పలు మార్గదర్శకాలను ఉ
ఇటీవలి రోజుల్లో దేశంలో బంగారం ధరలు వరుసగా పెరుగుతున్నాయి. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల కోతపై అంచనాలు అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్ను పెంచాయి. దీంతో దేశీయంగా కూడా పసిడి రేట్లు ఎ
అమరావతిని ఒక గ్రీన్ఫీల్డ్ రాజధానిగా అభివృద్ధి చేసే దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెద్ద అడుగు వేసింది. రాజధాని నగర విస్తరణ కోసం రెండవ దశ భారీ భూ సమీకరణ ప్రణాళికను రాష్ట్ర కేబినెట్ ఆమోద
కృత్రిమ మేధస్సు లేదా AI ప్రస్తుతం నెమ్మదిగా కాకుండా..అత్యంత వేగంగా మన జీవితంలో అన్ని రంగాల్లోకి ప్రవేశిస్తోంది. ముఖ్యంగా వ్యాపారాలు, పరిశ్రమలు, ఉద్యోగాల రంగంలో దీని ప్రభావం రోజు రోజుకూ ప
Google కో ఫౌండర్.. లారీ పేజ్ (Larry Page) ప్రపంచంలోనే రెండో అత్యంత ధనవంతుడిగా నిలిచారు. గూగుల్ పేరెంట్ కంపెనీ అయిన Alphabet స్టాక్ ధరలు విపరీతంగా పెరగడంతో.. Oracle కో ఫౌండర్ లారీ ఎల్లిసన్ ను వెనక్కి నెట్టి ఈ స
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల చేసిన ఓ ప్రకటన ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అమెరికా ఆర్థిక వ్యవస్థను కాపాడటానికి.. ‘థర్డ్ వరల్డ్ కంట్రీస్' నుండి వలసలను శాశ్వతంగా నిలిపి
సెమీకండక్టర్ యూనిట్లకు కేంద్ర ప్రభుత్వ ఆమోదం పొందిన కొద్ది వారాల్లోనే.. టాటా గ్రూప్ భారతీయ జనతా పార్టీ (BJP)కి దేశంలోనే అత్యధిక రాజకీయ విరాళం అందించింది. బీజేపీతోపాటు కాంగ్రెస్, ఇతర పార్ట
ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్(AI) నేడు శరవేగంతో విస్తరిస్తూ.. పరిశ్రమలు, విద్య, వ్యాపారం.. ఇలా అన్ని రంగాల్లో ప్రవేశించింది. ఏకంగా ఇది మన రోజువారీ జీవితాన్ని కూడా సమూలంగా మారుస్తోంది. ఈ నేపథ్య
భారతదేశంలో ఆహార సేవలు (Food Services) రంగం రాబోయే సంవత్సరాల్లో భారీ వృద్ధిని సాధించబోతోందని రిపోర్ట్ లు చెప్తున్నాయి. ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీ (Swiggy).. విడుదల చేసిన How India Eats వార్షిక నివేదిక ప
నగర ప్రయాణంలో విప్లవాత్మక మార్పులు తెచ్చిన హైదరాబాద్ మెట్రో(Hyderabad Metro) రైలు.. శుక్రవారం నాటికి విజయవంతంగా ఏడేళ్లు పూర్తి చేసుకుని, ఎనిమిదో సంవత్సరంలోకి అడుగుపెడుతోంది. 2017 నవంబర్ 29న ప్రారంభమ
రీసెంట్ గా RBI కొన్ని కొత్త క్రెడిట్ స్కోర్ రూల్స్ గురించి ప్రకటించింది. అయితే వీటి ద్వారా మీ లోన్ వడ్డీ రేటు తగ్గే అవకాశం ఉంటుదని మీకు తెలుసా? RBI (రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా) తీసుకువచ్చిన కొ
బంగారం (Gold) ఎప్పుడూ భారతీయ సంస్కృతిలో ఒక ముఖ్యమైన భాగంగా ఉంది. ఇది కేవలం ఆభరణం మాత్రమే కాదు, ఆపదలో ఆదుకునే ఆర్థిక భద్రత కూడా. ద్రవ్యోల్బణం (Inflation), మార్కెట్ అస్థిరత సమయాల్లో సంపదను కాపాడటానిక
బెంగళూరు రియల్ ఎస్టేట్ మార్కెట్ ఎప్పుడూ మంచి డిమాండ్ తో కూడి ఉంటుంది. ఒక ప్రాంతం సంవత్సరాల పాటు నిశ్శబ్దంగా ఉండి, ఒక్కసారిగా భారీ వృద్ధికి కేంద్రంగా మారుతుంది. ఇందుకు ప్రధాన కారణాలు.. కొ
గత మూడేళ్లుగా భారతదేశ హౌసింగ్ మార్కెట్లో పెద్ద మార్పు వచ్చింది. లగ్జరీ ఇళ్ల కొనుగోళ్లు బాగా పెరిగాయి. తాజాగా ANAROCK విడుదల చేసిన డేటా ప్రకారం.. ముంబై, బెంగళూరు, హైదరాబాద్, పూణే వంటి ప్రముఖ న
గత కొన్ని వారాలుగా India US Trade Deal గురించిన చర్చలు ఎక్కడికక్కడ ఆగిపోయాయేమో అన్న భావన చాలా మందిలో ఉంది. ఇరు దేశాల నుండి ఎటువంటి పెద్ద ప్రకటనలు లేవు. అయితే భారతదేశం తన ఇంధన వనరుల విధానంలో చేస్తున్
ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడు ఎలాన్ మస్క్ ఒక మెట్టు దిగినట్టు కనిపిస్తోంది. మస్క్ సొంత బ్రాండ్ అయిన టెస్లా కార్లకు భారతదేశంలో అపారమైన క్రేజ్ ఉంది. అయినప్పటికీ.. ప్రస్తుతం టెస్లా కార్లు
విశాఖపట్నం భారతదేశ డేటా రాజధాని కాబోతోంది. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అత్యంత కీలకమైన ప్రకటన చేసింది. విశాఖపట్నంలో ప్రపంచ స్థాయి AI నేటివ్ డేటా సెంటర్ క్యాంపస్ను నిర్మించడాన
భారతదేశంలో ఒక స్టార్టప్ ప్రారంభించడం అంటే ఒక కల, ఒక ఆతృత, ఒక ఆశ. కానీ ఆ కలను నెరవేర్చే ప్రయాణం మాత్రం అంత సులభం కాదు. కేవలం ఒక ఆలోచన సరిపోదు.. ప్రభుత్వ రిజిస్ట్రేషన్లు, పన్ను దాఖలు, లైసెన్సు
బెంగళూరు నగరంలో ప్రతిరోజూ లక్షలాది వాహనాలు తిరుగుతాయి. ఇటీవల బెంగళూరులో ట్రాఫిక్ పెద్ద తలనొప్పిగా మారింది. ఒక కిలోమీటరు ప్రయాణించాలంటే 20 నుంచి 30 నిమిషాలు వేచి ఉండాల్సి వస్తోంది. ట్రాఫి
Sovereign Gold Bonds (SGB) పథకం పెట్టుబడిదారులకు ఎంత లాభదాయకమో మరోసారి రుజువైంది. 2017లో రిలీజ్ చేసిన గోల్డ్ బాండ్స్ మెచ్యూరిటీ వివరాలను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) తాజాగా ప్రకటించింది. సురక్షితమైన రాబ
ఒకప్పుడు గార్డెన్ సిటీగా, పెన్షనర్ల స్వర్గంగా పిలవబడిన బెంగళూరు (Bengaluru), నేడు భారతదేశానికి టెక్నాలజీ హబ్ గా మారింది. కానీ, ఇప్పుడు ఆ హబ్.. ఉక్కిరిబిక్కిరి అవుతోంది. వేల కోట్ల పెట్టుబడులకు, ల
దక్షిణ మధ్య రైల్వే తాజా ప్రకటన ప్రకారం.. విజయవాడ, బెంగళూరును నేరుగా అనుసంధానించనున్న కొత్త వందే భారత్ ఎక్స్ప్రెస్ సేవలు డిసెంబర్ 10న ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ప్రారంభ తేదీపై తుది ధృవీకర
సుదీర్ఘ కాలంగా ఎదురుచూస్తున్న 65 లక్షల మందికి పైగా పెన్షనర్లకు ఇది నిజంగా తీపి కబురు! త్వరలో ప్రవేశపెట్టబోయే కేంద్ర బడ్జెట్ కు ముందే కేంద్ర ప్రభుత్వం ఒక కీలకమైన నిర్ణయం తీసుకునేందుకు
కృత్రిమ మేధస్సు (AI) ఆధారిత డిజిటల్ మౌలిక వసతులపై గ్లోబల్ పోటీ వేగంగా సాగుతున్న ఈ సమయంలో.. ప్రపంచం నలుమూలల నుండి డేటా సెంటర్ల నిర్మాణం కోసం పెట్టుబడులు ఆకర్షించడానికి ప్రపంచదేశాలు పోటీ ప
పసిడి ధరలు సామాన్యులకు భారంగా మారాయి.ఈ మధ్య కాలంలో పెరగడమే కాని తగ్గడం లేదు. సామాన్యులు బంగారం కొనాలంటేనే బిత్తరపోయే పరిస్థితి నెలకొంది. దీనికి కారణం ఏంటంటే.. ఆర్థిక రాజకీయ అస్థిరత, భౌగో
పసిడి ధరలు సామాన్యులకు భారంగా మారాయి.ఈ మధ్య కాలంలో పెరగడమే కాని తగ్గడం లేదు. సామాన్యులు బంగారం కొనాలంటేనే బిత్తరపోయే పరిస్థితి నెలకొంది. దీనికి కారణం ఏంటంటే.. ఆర్థిక రాజకీయ అస్థిరత, భౌగో
దక్షిణ భారతదేశంలో హై-స్పీడ్ రైలు నెట్వర్క్ విస్తరణ మరింత వేగాన్ని పుంజుకుంటోంది. ప్రతిపాదిత చెన్నై-హైదరాబాద్ బుల్లెట్ రైలు కారిడార్ ఇప్పుడు కీలక దశకు చేరుకుందని రైల్వే వర్గాలు వెల్ల
భారతదేశంలో దేశీయ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచి, కీలక రంగాల్లో దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించడానికి కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ బుధవారం
fixed deposits returns vs inflation: 67 ఏళ్ల పదవీ విరమణ చేసిన రామకృష్ణకు.. తన జీవితంలో కష్టపడి సంపాదించిన పొదుపులను భద్రపరచుకోవడం ముఖ్యమైన నిర్ణయం. ప్రభుత్వ ఉద్యోగం నుంచి రిటైర్ అయిన తర్వాత, ఆయనకు సేవింగ్స్గా
టెక్ ఉద్యోగులకు లేఆఫ్ ల తిప్పలు తప్పడం లేదు. టెక్నాలజీ రంగంలో పనిచేసే ఉద్యోగులకు ఈ సంవత్సరం కూడా కష్టకాలమే. గతేడాది ఆర్థిక మాంద్యం భయాలతో వేలమందిని ఇంటికి పంపిన టెక్ కంపెనీలు ఇప్పుడు మ
మీరు లాంగ్ టర్మ్ లో మంచి లాభాల కోసం చూస్తున్నారా? తక్కువ రిస్క్ తీసుకుంటూ అద్భుతమైన రాబడి పొందాలనుకుంటున్నారా? అయితే నేషనల్ పెన్షన్ స్కీమ్ (nps scheme) లో వచ్చిన సరికొత్త మార్పులు మిమ్మల్ని కో
లాంగ్ టర్మ్ లో మంచి లాభాల కోసం చూస్తున్నారా? అయితే మీరు మల్టీబ్యాగర్ స్టాక్స్(multibagger stocks) లో పెట్టుబడి పెట్టడం మంచి ఆప్షన్ అవుతుంది. మార్కెట్ ఎలా ఉన్నా కొన్ని స్టాక్స్ మాత్రం దీర్ఘకాలంలో అ
భారతదేశంలో బంగారు నగలు(gold jewellery) అంటే కేవలం అలంకరణ వస్తువులు మాత్రమే కాదు. తరతరాలుగా వస్తున్న భారీ పెట్టుబడి కూడా. ముఖ్యంగా ప్రస్తుతం నడుస్తున్న పండుగలు, వివాహాల సీజన్లో చాలామంది కొత్తగా
హైదరాబాద్లోని రియల్ ఎస్టేట్ రంగం గత మూడు సంవత్సరాలుగా అపూర్వమైన పెరుగుదలను నమోదు చేస్తోంది. ముఖ్యంగా లగ్జరీ హౌసింగ్ విభాగంలో దూసుకుపోతోంది. ఒకప్పుడు కేవలం అత్యంత ధనిక వర్గానికి మాత్
సంవత్సరంలో చివరి నెల డిసెంబర్ వచ్చేసింది. ఈ చలికాలంలో ముఖ్యమైన బ్యాంక్ పనులను ప్లాన్ చేసుకునే వారికి ఒక ముఖ్యమైన అప్ డేట్. అదేంటంటే వచ్చే నెలలో ఏకంగా 12 రోజుల బ్యాంక్ హాలిడేస్ ఉన్నాయి. రి
అమెరికన్ టెక్ కంపెనీలు H1B వీసాను ఉపయోగించి ప్రతిభావంతులైన విదేశీయులను అమెరికాకు తీసుకువచ్చి ఉపాధి కల్పిస్తాయి. ఈ విధంగా, H1B వీసాపై అమెరికాకు వెళ్లే వారిలో 70% మంది భారతీయ టెక్ నిపుణులే. అయ
నవంబర్ నెల ముగుస్తోంది. ఇంకొన్ని రోజుల్లో డిసెంబర్(December 1) నెల మొదలుకానుంది. నెల మార్పు అంటే కేవలం క్యాలెండర్లో తేదీ మారడం మాత్రమే కాదు, ప్రభుత్వపరంగా కొన్ని ముఖ్యమైన రూల్స్ మారే అవకాశం ఉ
భారత ఆర్థిక వ్యవస్థ 2025లో ఒక కీలక మలుపు దిశగా పయనిస్తోందని చెప్పవచ్చు. ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక అనిశ్చితి పెరుగుతున్న సమయంలో, సరఫరా గొలుసుల మార్పులు, జియోపాలిటికల్ ఉద్రిక్తతలు, వాతావరణ
టాటా మోటర్స్ తమ కొత్త SUV టాటా సియెరా(tata sierra) ని లాంఛ్ చేయంతో మార్కెట్లో టాటా షేర్లు ఊపందుకున్నాయి. బుధవారం ఉదయం స్టాక్ మార్కెట్లో టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్ (TMPV) షేర్లు దూసుకుపోయాయి
మనదేశంలో బంగారం (Gold) అనేది ఎప్పుడూ ఒక నమ్మకమైన పెట్టుబడిగా ఉండేది. అయితే ప్రపంచానికి మాత్రం బంగారం విలువ ఈ మధ్య కాలంలో బాగా తెలిసింది. అందుకే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా బంగారంపై పెట్టుబడు
భారతీయ బ్యాంకింగ్ వ్యవస్థ ప్రపంచ స్థాయికి ఎదగబోతోంది. ఇందులో భాగంగానే మరోసారి బ్యాంకుల విలీనం జరగనుంది. దేశంలోని ప్రభుత్వ రంగ బ్యాంకుల (PSU Banks)ను బలోపేతం చేయడం కోసం ఈ నిర్ణయం తీసుకోనున్నా
బంగారం ధరలు సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. ఈ మధ్య కాలంలో భారీగా పెరగడమే కాని తగ్గడం లేదు. నిన్న భారీగా పెరిగిన పసిడి ధరలు..ఈ రోజు కూడా పెరిగాయి. సామాన్యులు బంగారం కొనాలంటేనే బిత్తరప
కృత్రిమ మేధస్సు (AI) ఆధారిత మార్పుల దిశగా వ్యూహాత్మక ప్రయాణంలో భాగంగా..2028 ఆర్థిక సంవత్సరం నాటికి ప్రపంచవ్యాప్తంగా 4 వేల నుండి 6 వేల ఉద్యోగాలను తగ్గించాలనే లక్ష్యాన్ని HP ప్రకటించింది. వ్యాపా
భారతదేశంలో అమల్లోకి రానున్న కొత్త కార్మిక నిబంధనలు దేశ ఐటీ రంగంలో శ్రమ విధానం, వేతన నిర్మాణం, ఉద్యోగి సంక్షేమ వ్యవస్థలను గణనీయంగా ప్రభావితం చేయనున్నాయని పరిశ్రమ విశ్లేషకులు అభిప్రాయప
