మీరు బంగారం లేదా నగలు కొనే ప్లాన్లో ఉన్నారా? అయితే మీకు ఇది ఒక రకమైన ఊరట కలిగించే వార్తే. గత కొన్ని రోజులుగా ఆకాశమే హద్దుగా పరుగులు పెట్టిన పసిడి ధరలు ఒక్కసారిగా దిగివచ్చాయి. గరిష్ట స్థ
హైదరాబాద్ అంటేనే బిర్యానీ, చాయ్, సందడి. అయితే అదంతా కేవలం పగటిపూట మాత్రమే. రాత్రి అయితే సిటీ అంతా స్తబ్ధుగా మారిపోతుంది. ఎక్కడైనా షాపులు తెరవాలన్నా.. అర్ధరాత్రి దాటితే చాలు పోలీసులు వస్త
ఎవరికైనా జీవితంలో కష్టాలు ఎదురైనప్పుడు.. ఆ కష్టాలే అతడిని మరింత బలంగా తీర్చిదిద్దుతాయనే మాట తరచూ వింటుంటాం. కొందరికి ఆ మాటలు మాటలుగానే మిగిలిపోతాయి. అయితే మరికొందరు మాత్రం అదే కష్టాన్న
అమెరికా ప్రభుత్వం ఇటీవల అమలు చేసిన కొత్త సోషల్ మీడియా వెట్టింగ్ పాలసీ కారణంగా వీసా దరఖాస్తు ప్రక్రియ మరింత కఠినంగా మారింది. ఈ కొత్త నిబంధనల ప్రభావంతో అనేక మంది అభ్యర్థుల వీసా అపాయింట్
ఆంధ్రప్రదేశ్లోని 974 కిలోమీటర్ల పొడవైన తీరరేఖను ఇప్పటివరకు అందమైన బీచ్లు, మత్స్యకార, నౌకాశ్రయాల కోణంలో మాత్రమే చూసారు. అయితే ఇప్పుడు అదే తీరప్రాంతం భారతదేశ భవిష్యత్తును ప్రభావితం చే
ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలో వృద్ధి, పరిశ్రమ, సాంకేతికత ఒకదానికొకటి బలోపేతం అవుతూ ముందుకు సాగుతున్న అరుదైన ప్రధాన ఆర్థిక వ్యవస్థలలో భారత్ ఒకటిగా అవతరిస్తోంది. గత దశాబ్ద కాలంగా భారతదే
అంతర్జాతీయ వాణిజ్య రంగంలో భారత్-చైనాల మధ్య ఉన్న ఉద్రిక్తతలు మరోసారి బహిరంగంగా వెలుగులోకి వచ్చాయి. ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ (ICT) ఉత్పత్తులపై భారత్ విధిస్తున్న సుంకాలు, అల
ఈ ఏడాది బంగారం, వెండి ధరలు ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయికి చేరాయి. గ్లోబల్ ఆర్థిక అస్థిరత, ద్రవ్యోల్బణ భయాలు పెరగడం, అలాగే సురక్షిత పెట్టుబడుల వైపు ఇన్వెస్టర్లు మొగ్గు చూపడం వల్ల వి
నేటి రోజుల్లో భారతదేశంలోని చాలా మంది మధ్యతరగతి కుటుంబాలకు ఇల్లు కొనడం ఒక కలలా మారుతోంది. కారణం వారు తక్కువ సంపాదిస్తున్నారని కాదు.. ఇళ్ల ధరలు భారీగా పెరగడం. గత కొన్ని దశాబ్దాలుగా జీతాల ప
గ్లోబల్ కమోడిటీ మార్కెట్లపై గోల్డ్మన్ సాచ్స్ (Goldman Sachs) విడుదల చేసిన తాజా అంచనాలు పెట్టుబడిదారుల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. బంగారం, చమురు, రాగి (Copper) వంటి ప్రధాన కమోడిటీల విషయంలో పూర్తిగా భ
కృత్రిమ మేధస్సు (AI) కంప్యూటింగ్ రంగంలో ఎన్విడియా (Nvidia) దాదాపు ఏకపక్ష ఆధిపత్యాన్ని కొనసాగిస్తోన్న సంగతి విదితమే. పెద్ద భాషా మోడళ్ల నుంచి జనరేటివ్ AI వరకు.. ప్రపంచవ్యాప్తంగా ఉపయోగిస్తున్న చా
చాలా మంది తక్కువ జీతం వస్తోందని లేదా చేతిలో ఎక్కువ డబ్బు లేదని పెట్టుబడి పెట్టడానికి భయపడుతుంటారు. వేలల్లో పొదుపు చేస్తే కోట్లు ఎలా వస్తాయి? అని జోకులు వేస్తుంటారు. కానీ మ్యూచువల్ ఫండ్
డబ్బును ఎక్కడ దాచుకోవాలి? ఎలా లాభాన్ని పొందాలి? ఇది ప్రతి సామాన్యుడిని వేధించే ప్రశ్న. స్వల్పకాలిక అవసరాలకు బ్యాంకు డిపాజిట్లు (FD) బాగుంటాయి. కానీ, దశాబ్దాల పాటు దీర్ఘకాలికంగా పెట్టుబడి
ప్రస్తుతం ప్రపంచాన్ని శాసిస్తున్నది సాఫ్ట్వేర్ టెక్నాలజీలు కాదు, ఆ సాఫ్ట్వేర్ నడవడానికి అవసరమైన 'సెమీ కండక్టర్ చిప్స్' (Semiconductors). ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) రంగంలో ఆధిపత్యం చ
మరికొన్ని రోజుల్లో 2025 సంవత్సరం ముగియబోతోంది. డిసెంబర్ అంటే కేవలం వేడుకలు, పండుగలే కాదు.. ఆర్థికపరమైన కీలక నిర్ణయాలకు కూడా ఇదే ఆఖరి గడువు. ముఖ్యంగా ఆదాయపు పన్ను శాఖ విధించిన నిబంధనల ప్రకా
టెక్ ప్రపంచంలో ఇప్పుడు ఒకటే చర్చ.. అదే OpenAI వేస్తున్న భారీ స్కెచ్. ఇప్పటిదాకా మనం కేవలం ప్రశ్నలు అడగడానికి, కంటెంట్ రాయడానికి మాత్రమే ChatGPTని వాడుతున్నాం. కానీ త్వరలో ఇది మీ మొబైల్లోని ఆండ్ర
బంగారం కొనాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే మీకు ఇది మంచి వార్తే. గత కొన్ని రోజులుగా ఆకాశాన్ని అంటుతున్న పసిడి ధరలు నేడు కాస్త తగ్గుముఖం పట్టాయి. దేశీయ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధర
భారతదేశ టెక్ రాజధాని, లక్షలాది మందికి ఉపాధి కల్పించే Bengaluru (బెంగళూరు) నగరం గురించి ఇప్పుడు ఒక కొత్త చర్చ నడుస్తోంది. అయితే ఈ చర్చ సాఫ్ట్వేర్ ఉద్యోగాల గురించి కాదు.. రోడ్ల మీద ఉన్న గుంతల గుర
సాధారణంగా సిటీల్లో అపార్ట్మెంట్ కల్చర్ ఎక్కువ. గేటెడ్ కమ్యూనిటీలో ఉంటే భద్రత ఉంటుందని అందరూ భావిస్తారు. కానీ బెంగళూరు(Bengaluru) లోని ఒక అపార్ట్మెంట్ అసోసియేషన్ చేస్తున్న పనులు చూస్తుంటే..
ఈ రోజుల్లో ఆకాశాన్ని అంటుతున్న రియల్ ఎస్టేట్ ధరల వల్ల.. కేవలం సామాన్యులకే కాదు, ప్రభుత్వ ఉద్యోగులకు కూడా సొంత ఇల్లు కొనడం అనేది ఒక కలగానే మిగిలిపోతోంది. మార్కెట్ రేట్లకు పోటీ పడి ఇళ్లు క
మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల తన టీంకు ఇప్పటివరకు ఎన్నడూ లేని విధంగా ఒక కఠినమైన సందేశాన్ని ఇచ్చినట్లు బిజినెస్ ఇన్సైడర్ వెల్లడించింది. దీని కథనం ప్రకారం.. AI టెక్నాలజీకు పూర్తిగా అలవా
మీ ఇంట్లో బంగారం ఉందా? అయితే మీరు దాన్ని అమ్మకుండానే డబ్బు సంపాదించొచ్చని మీకు తెలుసా? సాధారణంగా భారతీయులకు బంగారం అంటే కేవలం ఒక లోహం కాదు, అది ఒక సెంటిమెంట్. ఇంట్లో పెళ్లిళ్లకైనా, పండగల
భారతదేశంలో అత్యధికంగా ప్రజలు ఉపయోగించే రవాణా వ్యవస్థ రైల్వే. ప్రతిరోజూ లక్షలాది మంది సామాన్యులు, వ్యాపారులు రైలు ప్రయాణాలపై ఆధారపడతారు. అయితే ప్రయాణికుల సౌకర్యం, భద్రత దృష్ట్యా ఇండియ
ధీరూభాయ్ అంబానీ మరణం తర్వాత రిలయన్స్ సామ్రాజ్యం రెండు భాగాలుగా విడిపోయిన సంగతి విదితమే. ఒకవైపు ముఖేష్ అంబానీకి ముడి చమురు శుద్ధి, పెట్రోకెమికల్స్ వంటి పారిశ్రామిక వ్యాపారాలు దక్కగా, మ
షేర్ మార్కెట్ అంటేనే అంచనాలతో కూడుకున్నది. అయితే 2026 నాటికి భారత మార్కెట్ ఒక కొత్త శిఖరాన్ని చేరుకుంటుందని ప్రపంచస్థాయి బ్రోకరేజ్ సంస్థలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. తగ్గనున్న ద్రవ్యోల
Telecom in 2026: 2024 జూలైలో జియో, ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా వంటి ప్రధాన టెలికాం సంస్థలు ఒక్కసారిగా రీఛార్జ్ ప్లాన్ ధరలను పెంచినప్పుడు భారతీయ వినియోగదారులు తీవ్ర నిరాశకు గురయ్యారు. మొబైల్ కనెక్టి
చాలామంది తమ కష్టార్జితాన్ని ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలో తెలియక ఇబ్బంది పడుతుంటారు. స్టాక్ మార్కెట్లలో పెడితే ఎప్పుడు మునుగుతుందో అన్న భయం, ఇంట్లో దాచి పెడితే ఎలాంటి లాభం ఉండదు. ఇలాంటి వారి
ఏపీ ఆర్థిక రాజధానిగా పేరు గాంచిన విశాఖపట్నం రియల్ ఎస్టేట్ రంగం కీలకమైన మలుపు వద్ద నిలిచింది. రాబోయే కాలంలో వేగవంతమైన వృద్ధి దశలోకి ప్రవేశించేందుకు సిద్ధంగా ఉందని క్రెడాయ్ విశాఖపట్నం
చాలామందికి వివిధ బ్యాంకుల్లో సేవింగ్స్ అకౌంట్లు ఉంటాయి. కొన్ని సార్లు ఒక ఊరి నుంచి మరో ఊరికి మారినప్పుడు లేదా పాత అకౌంట్లను వాడటం మానేసినప్పుడు వాటిలో ఉన్న బ్యాలెన్స్ ను మర్చిపోతుంట
ప్రస్తుత టెక్నాలజీ యుగంలో అన్నీ ఆన్లైన్ అయిపోయాయి. బట్టలు, మందులు, నిత్యావసరాలు.. ఇలా ఏది కావాలన్నా ఒక్క క్లిక్ చేస్తే ఇంటికి వచ్చేస్తున్నాయి. అందుకే ఇప్పుడు అదే దారిలో ఆంధ్రప్రదేశ్ ప్
సాధారణంగా మనకు తెలిసిన అత్యంత ఖరీదైన వస్తువులు అంటే బంగారం, వెండి లేదా వజ్రాలు. వీటిని కొనేందుకు మనం లక్షల్లో, కోట్లలో ఖర్చు చేస్తాం. కానీ, ఈ ప్రపంచంలో ఒక పదార్థం ఉంది, దాని ముందు వజ్రాలు
స్మార్ట్ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరి మొబైల్లో గూగుల్ పే (Google Pay) వంటి పేమెంట్ యాప్స్ కచ్చితంగా ఉంటాయి. అయితే ఇప్పటివరకు కేవలం బ్యాంకు అకౌంట్ నుంచి డబ్బులు పంపడానికి లేదా బిల్లులు చెల్లించడాన
ప్రపంచ ఫుట్బాల్ లెజెండ్ లియోనెల్ మెస్సీ గురించి పరిచయం అక్కర్లేదు. అలాగే భారతీయ బిజినెస్ టైకూన్ ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ గురించి కూడా మనందరికీ తెలిసిందే. ఇటీవల మెస్స
ఈ సంవత్సరం బంగారం, వెండి ధరలు ఇప్పటివరకు ఎప్పుడూ లేని రికార్డు స్థాయికి చేరాయి. ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతున్న ఆర్థిక అస్థిరత, ద్రవ్యోల్బణ భయాలు పెరగడం, అలాగే సురక్షిత పెట్టుబడుల వైపు ఇ
China's Brahmaputra Project: హిమాలయాల మంచుకొండల నుంచి పుట్టిన యార్లుంగ్ త్సాంగ్పో నది.. టిబెట్ను దాటి భారతదేశంలోకి బ్రహ్మపుత్ర నదిగా ప్రవేశిస్తుంది. ఆ తర్వాత బంగ్లాదేశ్ వరకు ప్రవహిస్తూ, లక్షలాది మందిక
పార్లమెంట్ సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కీలక ఆర్థిక, ఇంధన, ఉపాధి సంస్కరణలకు గ్రీన్ సిగ్నల్ లభించింది. దేశ అభివృద్ధికి దిశానిర్దేశం చేసేలా భావిస్తున్న బీమా రంగం, అణుశక్
గూగుల్ తన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వ్యూహంలో భాగంగా మరో కీలకమైన అడుగు ముందుకు వేసింది. జెమిని 3 ప్రో మోడల్ లాంచ్ అయిన కొద్ది గంటల వ్యవధిలోనే.. డిసెంబర్ 17న గూగుల్ జెమిని 3 ఫ్లాష్ అనే కొత్త AI
India Jobs Report 2026: భారత ఉద్యోగ మార్కెట్ 2025లో బలమైన ప్రదర్శనతో ముగియబోతోంది. అయితే 2026లోకి అడుగుపెడుతున్న సమయంలో నియామక వాతావరణం మరింత స్థిరమైన, వ్యూహాత్మక దిశలో సాగనుందని తాజా నివేదిక స్పష్టం చేస
ప్రతి ఏడాది ముగిసే సమయానికి సోషల్ మీడియాలో, టిక్టాక్లో ఒక పేరు మారుమోగిపోతుంటుంది.. అదే బాబా వంగా (Baba Vanga). బల్గేరియాకు చెందిన ఈ అంధురాలైన ప్రవక్త మరణించి దశాబ్దాలు గడుస్తున్నా.. ఆమె చేసిన
మీరు సిటీలో ఎక్కువగా ట్రావెల్ చేస్తుంటారా? అయితే మీకో గుడ్ న్యూస్. మీరు ఆఫీసుకో లేదా ఎయిర్పోర్టుకో వెళ్లాలని ఓలా, ఉబెర్ యాప్లు ఓపెన్ చేసినప్పుడు భారీగా ఛార్జీలు చూసి షాక్ అయ్యి ఉంటార
వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ (World Gold Council) చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ డేవిడ్ టైట్ తాజా వ్యాఖ్యలు బంగారం భవిష్యత్తుపై పెట్టుబడిదారుల్లో కొత్త ఆశలను రేకెత్తిస్తున్నాయి. 2025లో బంగారం ధరలు చూపిన అద్భు
Groww CEO Lalit Keshre Success Story: ఓ సాధారణ రైతు కుటుంబంలో జన్మించిన కుర్రాడు ఇప్పుడు బిలియనీర్. ఓ చిన్న గ్రామంలో జన్మించిన ఆ బాలుడు ఇప్పుడు ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తున్నాడు. పరిమిత వనరుల మధ్య చదువును కొ
ప్రతి సామాన్యుడికి ఉండే పెద్ద కల.. తన అకౌంట్లో కనీసం కోటి రూపాయలు ఉండాలని. చాలామంది ఇది జీవితాంతం కష్టపడితేనే సాధ్యం అనుకుంటారు. కానీ, సరైన ప్లానింగ్ మరియు క్రమశిక్షణతో కూడిన పెట్టుబడి
ఒకప్పుడు వెయ్యి చెరువుల నగరంగా, గార్డెన్ సిటీగా పిలవబడే బెంగళూరు ఇప్పుడు నీటి సంక్షోభం (Bengaluru's water crisis)తో విలవిలలాడుతోంది. సాఫ్ట్వేర్ ఇంజనీర్లు మొదలుకొని సామాన్యుల వరకు అందరూ ఇప్పుడు తెల్
Commercial Real Estate Investment Guide: భారతదేశ వాణిజ్య రిటైల్ రియల్ ఎస్టేట్ రంగం ప్రస్తుతం కీలక మలుపు దశలోకి చేరుకుంది. నైట్ ఫ్రాంక్ విడుదల చేసిన తాజా నివేదిక ప్రకారం.. దేశంలోని టాప్ 32 నగరాల్లో ఉన్న షాపింగ్ సెం
ప్రతి నెలా జీతం పడగానే మొబైల్కు వచ్చే మెసేజ్ చూసి మురిసిపోతుంటాం. కానీ, శాలరీ స్లిప్లో పీఎఫ్ (PF) కింద కట్ అయిన డబ్బులు నిజంగానే మీ EPFO అకౌంట్లో జమ అవుతున్నాయా? ఎప్పుడైనా చెక్ చేశారా? మనలో
ఉద్యోగం చేసే ప్రతి ఒక్కరికీ శని, ఆదివారాలు ఎప్పుడు వస్తాయా అని ఎదురుచూడటం అలవాటే. కానీ, కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు అంతకంటే పెద్ద గుడ్ న్యూస్ చెప్పబోతోంది. అదే నాలుగు పని దినాల (4 working days) సదుపా
బెంగళూరులో ఒంటరిగా జీవించడం ఎంత ఖర్చుతో కూడుకున్నదో వివరిస్తూ.. ఓ యువతి చేసిన సోషల్ మీడియా పోస్ట్ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఇటీవలే బెంగళూరుకు మారిన శ్రద్ధా సైని అనే యువతి.. తాను న
ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ఏ దేశం చూసినా ఎలక్ట్రిక్ వాహనాలు (EVs), క్లీన్ ఎనర్జీ, హై-టెక్ గ్యాడ్జెట్ల గురించే మాట్లాడుతోంది. అయితే వీటన్నింటి తయారీలో అత్యంత కీలకమైనవి రేర్ ఎర్త్ మినరల్స్ (Rare E
దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) తన డిజిటల్ బ్యాంకింగ్ ప్లాట్ఫామ్ అయిన YONO (You Only Need One)ని సరికొత్త హంగులతో, మెరుగైన ఫీచర్లతో SBI YONO 2.0 గా అప్గ్రేడ్ చేసింది. ఇది
ఈ ఏడాది బంగారం, వెండి ధరలు చరిత్రలో ఎన్నడూ లేని స్థాయికి చేరాయి. ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతున్న ఆర్థిక అనిశ్చితి, ద్రవ్యోల్బణంపై పెరుగుతున్న ఆందోళనలు, అలాగే భద్రత కలిగిన పెట్టుబడుల వైప
బెంగళూరు నగర రవాణా వ్యవస్థను మరో స్థాయికి తీసుకెళ్లే దిశగా బెంగళూరు మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ (BMRCL) మరో కీలక నిర్ణయం తీసుకుంది. పశ్చిమ బెంగళూరుకు మెరుగైన కనెక్టివిటీ అందించాలనే ల
డిసెంబర్ 2025లో దేశవ్యాప్తంగా కార్ల కొనుగోలుదారులను ఆకర్షించేందుకు కియా ఇండియా భారీ అమ్మకాల ప్రచారాన్ని ప్రారంభించింది. ఈ పాన్-ఇండియా ఇయర్-ఎండ్ సేల్స్ క్యాంపెయిన్లో భాగంగా, ఎంపిక చేసి
అమెరికా బయట నుంచి నియమించబడే కొత్త H-1B కార్మికులపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన లక్ష డాలర్ల ఫీజు.. అమెరికా ఐటీ అవుట్సోర్సింగ్, సిబ్బంది నియామక పరిశ్రమపై తీవ్ర ప్రభావాన్ని చూపుతో
బిగ్బాస్ తెలుగు 9 రియాలిటీ షో గ్రాండ్ ఫినాలేకి సర్వం సిద్దమైంది. ఈ సీజన్ విజేత ఎవరో కొద్ది రోజుల్లో తెలిసిపోవడం ఖాయం. గత 15 వారాలుగా సాగుతున్న ఈ గేమ్ షోలో దాదాపు 20 మందికి పైగా పాల్గొన్నారు
గత నెలలో తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న ఒక ముఖ్యమైన నిర్ణయం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. 27 పట్టణ స్థానిక సంస్థలను గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC)లో విలీనం చేయడంతో.. నగరం పరి
మన దేశంలో యువతరం డబ్బును ఎక్కడ పెట్టుబడి పెడుతున్నారు? అంటే చాలా మంది స్టాక్ మార్కెట్, లేదా కొత్త గ్యాడ్జెట్లపై ఖర్చు చేస్తున్నారని అనుకుంటారు. కానీ ఆశ్చర్యపరిచే విషయం ఏంటంటే.. యువత ఇన్
నటసింహ నందమూరి బాలకృష్ణ, సెన్సేషనల్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్లో భారీ అంచనాలతో వచ్చిన చిత్రం అఖండ 2: తాండవం. బ్లాక్బస్టర్ సాధించిన అఖండ మూవీకి సీక్వెల్గా వచ్చిన ఈ సినిమాకు
డబ్బు విషయంలో మన చిన్నప్పుడు ఇంట్లో విన్న మాటలు, నమ్మిన అలవాట్లే ఇప్పటికీ మనల్ని అడ్డుకుంటున్నాయా? అంటే అవుననే అంటున్నారు ఆర్థిక నిపుణులు! మధ్యతరగతి కుటుంబాల్లో ఆర్థిక అలవాట్లు (Financial Habits
మరో కొత్త సంవత్సరం రాబోతోంది. కొత్త ఆశలు, కొత్త లక్ష్యాలతో పాటు, మీ ఫైనాన్షియల్ గోల్స్ కూడా తప్పనిసరి. మనం ఒక ప్రయాణం మొదలుపెట్టినప్పుడు గమ్యానికి ఇంకా ఎంత దూరం ఉందో తెలుసుకోవడానికి మైల
ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ అభిమానుల దృష్టి మొత్తం ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)-2026 వేలంపైనే ఉంది. తాజాగా ఈ వేలంలో ఆసీస్ ఆల్ రౌండర్ కామెరాన్ గ్రీన్ రికార్డు ధరకు అమ్ముడుపోయాడు. ఊహ
కేంద్ర ప్రభుత్వం ఇటీవల నోటిఫై చేసిన ఆధార్ కొత్త రూల్స్ (Aadhar New Rules) దేశంలో డిజిటల్ ఐడెంటిఫికేషన్ విధానాన్ని సమూలంగా మార్చబోతున్నాయి. ముఖ్యంగా ఫేస్ అథెంటికేషన్కు (Face Authentication) అధికారికంగా అనుమ
అమెరికా వెళ్లాలనుకునే H-1B వీసా దరఖాస్తుదారులకు ట్రంప్ సర్కారు భారీ షాకిచ్చింది. అమెరికా విదేశాంగ శాఖ గతంలో జారీ చేసిన ఉత్తర్వుల మేరకు.. డిసెంబర్ 15 నుంచి అన్ని H-1B వీసా దరఖాస్తుదారులు, వారిప
ఒకప్పుడు భారత్ను కేవలం తక్కువ ఖర్చుతో సేవలు అందించే కేంద్రంగా మాత్రమే చూసేవారు. కానీ, ఇప్పుడు ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. మల్టీనేషనల్ కంపెనీలకు (MNCs) చెందిన గ్లోబల్ కెపబిలిటీ సెంట
ఉద్యోగుల భవిష్య నిధి (PF) ఖాతాదారులకు కేంద్ర ప్రభుత్వం పెద్ద ఉపశమనాన్ని ప్రకటించింది. కొత్త నిబంధనల ప్రకారం.. ఇప్పుడు PF ఖాతాలో ఉన్న మొత్తంలో 75 శాతం వరకు ఎప్పుడైనా, ఎటువంటి కారణం చెప్పకుండా
అమెరికాలో $150,000 (దాదాపు కోటి రూపాయల పైన) జీతం సంపాదిస్తున్న ఒక భారతీయ ఉద్యోగి.. భారతదేశానికి తిరిగి వచ్చి బెంగళూరు (Bengaluru) లో రూ.32 లక్షల యాన్యువల్ ప్యాకేజీతో పనిచేయడం సరైన నిర్ణయమేనా? అని రెడిట
సాధారణంగా ఆర్థిక విషయాల గురించి మాట్లాడేటప్పుడు 'షార్ట్కట్స్ గురించే ఎక్కువగా చర్చ జరుగుతుంటుంది. కానీ, నిజంగా సంపదని సృష్టించే రహస్యం క్రమశిక్షణతో కూడి ఉంటుందని ఆర్థిక నిపుణులు చెబ
రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా యువ దర్శకుడు మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ది రాజా సాబ్. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్, ఐవీవై ఎం
ఇటీవల ఆన్లైన్ డెలివరీ యాప్లు మన దైనందిన జీవితంలో విడదీయరాని భాగంగా మారాయి. కిరాణా సరుకులు కావాలన్నా, కూరగాయలు లేదా ఇతర నిత్యావసరాలు కావాలన్నా..కేవలం కొన్ని నిమిషాల్లోనే మన ఇంటి ముందే
ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక అనిశ్చితి, ద్రవ్యోల్బణం (Inflation) భయాలు వినియోగదారులను ఖర్చులు తగ్గించుకునేలా చేస్తుంటే భారతీయులు మాత్రం ఖర్చులో తగ్గేదెలా అంటున్నారు. యూకే, జర్మనీ, ఫ్రాన్స్ వంటి
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి గురించి చర్చ జరుగుతున్న ప్రతిసారీ.. ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో అత్యంత కీలకంగా నిలిచే నగరం ఏదైనా ఉందంటే అది విజయవాడ. సాంస్కృతిక కేంద్రంగా, వాణిజ్య హబ్గా చరి
క్రికెట్ అభిమానుల దృష్టి మొత్తం ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)-2026 వేలంపైనే ఉంది. అబుదాబి వేదికగా మంగళవారం (డిసెంబరు 16) జరగనున్న ఈ ప్రతిష్ఠాత్మక వేలంపాటకు ఇప్పటికే షెడ్యూల్ ఖరారైం
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)-2026 సీజన్కు సంబంధించిన మినీ వేలంకు రంగం పూర్తిగా సిద్ధమైంది. అబుదాబి వేదికగా నేడు జరిగే ఈ వేలంలో.. లీగ్లోని 10 ఫ్రాంచైజీలు తమ జట్లలో మిగిలిన ఖాళీలను పూరించుక
బియ్యం ఎగుమతులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన డంపింగ్ ఆరోపణలను భారత్ తీవ్రంగా ఖండించింది. అమెరికాకు ఎగుమతి అయ్యే బియ్యంలో ఎక్కువ భాగం ప్రీమియం-గ్రేడ్ బాస్మతి బియ్యం కాగా..
ఈ రోజుల్లో వ్యక్తిగత అవసరాలు, వైద్య ఖర్చులు, విద్య లేదా వ్యాపార అవసరాల కోసం రుణం పొందడం చాలా సులభంగా మారింది. అయితే అనుకోని ఆర్థిక సమస్యలు, ఉద్యోగ మార్పులు లేదా ఆదాయం తగ్గడం వంటి కారణాల వ
ఇటీవలి కాలంలో బంగారం, వెండి ధరలు గ్లోబల్ మార్కెట్లలో గణనీయమైన కదలికలను చూపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ లోని కమోడిటీ రీసెర్చ్ సీనియర్ అనలిస
దేశీయ టెలికాం మార్కెట్లో దూసుకుపోతున్న దిగ్గజం రిలయన్స్ జియో తమ కస్టమర్ల కోసం కొత్తగా హ్యాపీ న్యూ ఇయర్ 2026 పేరిట ప్రీపెయిడ్ టారిఫ్ ప్లాన్లను విడుదల చేసింది. కొత్త ఏడాదిని పురస్కరించుక
భారతదేశ ఆర్థిక రాజధాని ముంబైతో పాటు మహారాష్ట్ర మొత్తం రూపురేఖలు మార్చే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక అడుగు ముందుకు వేసింది. ఇందులో భాగంగా భారీ మౌలిక సదుపాయాల ప్రణాళికను ముందుకు తీసుకొ
కొత్త టెలివిజన్ కొనాలని ప్లాన్ చేస్తున్న వినియోగదారులకు ఇది పెద్ద హెచ్చరిక. ప్రపంచవ్యాప్తంగా మెమరీ చిప్ల కొరత తీవ్రమవుతుండటం, మరోవైపు రూపాయి విలువ గణనీయంగా తగ్గడం వల్ల వచ్చే ఏడాది జ
డిసెంబర్ 2025లో బంగారం ధరలు సంవత్సరాంత ర్యాలీలో దూసుకుపోయాయి. అమెరికా వడ్డీ రేట్లు, డాలర్ బలహీనత, ప్రపంచ ఆర్థిక రిస్క్పై అంచనాలను వ్యాపారులు తిరిగి అంచనావేయడంతో స్పాట్ గోల్డ్ ధరలు ఔన్సు
గత కొంత కాలం నుంచి బంగారం ధరల పెరుగుదలతో సామాన్యులు పసిడి కొనేందుకు హడలిపోతున్నారు. ప్రపంచవ్యాప్తంగా భౌగోళిక-రాజకీయ ఉద్రిక్తతలు ఎక్కువ కావడంతో ఇన్వెస్టర్లు సురక్షితమైన ఆస్తుల వైపు త
ఆంధ్రప్రదేశ్లోని అనకాపల్లి జిల్లా త్వరలోనే దేశంలోని కీలక శాస్త్రీయ కేంద్రాల్లో ఒకటిగా మారనుంది. భారతదేశపు ప్రముఖ అణు పరిశోధనా సంస్థ అయిన బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ (BARC) ఇక్కడ సుమారు
ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేయడానికి ప్రధాని నరేంద్రమోదీ విదేశాలకు వెళుతున్నారు. ముఖ్యంగా వాణిజ్యం, పెట్టుబడులు, రక్షణ, ప్రాంతీయ సహకారం రంగాల్లో కొత్త అవకాశాలను అన్వేషించడమ
నేటి యువత (Gen Z) డబ్బును ఎలా ఖర్చు చేస్తోంది? అనగానే మనకు వెంటనే గుర్తుకు వచ్చేవి ఖరీదైన ఫోన్లు లేదా బ్రాండెడ్ దుస్తులు. కానీ, ఇటీవల 'సూపర్ మనీ' (super money) విడుదల చేసిన నివేదిక మన అభిప్రాయాలను పూర్
సాధారణంగా మనం పెట్టుబడి అనగానే బంగారం లేదా వెండి గురించి ఆలోచిస్తాం. కానీ ఇప్పుడు ప్రపంచ వస్తువుల మార్కెట్(Commodity Market)లో ఒక 'ఎర్రటి లోహం' సంచలనం సృష్టిస్తోంది. అదే రాగి (Copper). ఇటీవలి కాలంలో రాగ
దేశంలోని అన్నదాతలకు ఆర్థిక చేయూతనిచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పథకం 'పీఎం కిసాన్ సమ్మాన్ నిధి' (PM Kisan Yojana). ఇప్పటికే 21 విడతల ద్వారా పెట్టుబడి సాయం అందుకున్న కో
ప్రపంచ మార్కెట్లో వెండికి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఇప్పటికే బంగారం ధరలతో పోటీ పడుతున్న వెండికి.. ఇప్పుడు చైనా తీసుకున్న ఒక నిర్ణయం మరింత సెగ పుట్టించబోతోంది. అంతర్జాతీయ మార్కెట్లో
మీరు సొంత ఇల్లు కొనాలని ప్లాన్ చేస్తున్నారా? లేదా కొత్త కారు కొనే ఆలోచనలో ఉన్నారా? అయితే మీకు ఇది అదిరిపోయే శుభవార్త. దేశీయ దిగ్గజ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) తన రుణ గ్రహీతలకు భా
భాగ్యనగరం మరో అంతర్జాతీయ ఘనతను తన ఖాతాలో వేసుకుంది. కేవలం బిర్యానీకో, ఐటీ రంగానికో పరిమితం కాకుండా.. ఇప్పుడు రిటైల్ మార్కెట్లోనూ గ్లోబల్ మ్యాప్పై మెరిసింది. ప్రతిష్టాత్మక 'కుష్మన్ &వ
సిలికాన్ సిటీ బెంగళూరు అద్భుతమైన వృద్ధిని సాధిస్తోంది. ట్రాఫిక్ పెరగడమే కాదు.. విమాన ప్రయాణికుల సంఖ్య కూడా ఆకాశాన్ని తాకుతోంది. ప్రస్తుతం ఉన్న కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం (KIA) పై ఒత్
