సిలికాన్ వ్యాలీగా పేరుపొందిన బెంగళూరులో రియల్ ఎస్టేట్ కు భారీ డిమాండ్ ఉంటుంది. ఇక్కడి ఇంటి అద్దెలు కూడా ఎక్కువ మొత్తంలో ఉంటాయి. అయితే ఇప్పుడు ఈ సమస్య మరింతగా పెరిగినట్టు తెలుస్తోంది. చ
బెంగళూరులో జరిగిన ఓ పెళ్లి వేడుకలో సుధా మూర్తి డ్యా్న్స్ చేసిన వీడియో ప్రస్తుతం ఆన్ లైన్ లో వైరల్ అవుతుంది. సుధామూర్తితోపాటు బయోకాన్ లిమిటెడ్ ఫౌండర్ కిరణ్ మజుందార్ షా కూడా డ్యాన్స్ చేశ
ఏపీలోని వైజాగ్లో గూగుల్ డేటా సెంటర్ రాబోతుందన్ని విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు అదే బాటలో మరికొన్ని కంపెనీలు కూడా ఏపీకి క్యూ కడుతున్నాయి. గూగుల్ తరహాలో భారీ డేటా సెంటర్లను ఏర్పాటు చేయ
అమెరికాకు చెందిన ప్రముఖ టెలికాం దిగ్గజం Verizon తన చరిత్రలోనే సంచలన నిర్ణయం తీసుకోబోతోంది. రాబోయే వారం ప్రారంభంలోనే దాదాపు 15 వేల మంది ఉద్యోగులను తొలగించనున్నట్లు రాయిటర్స్కు సమాచారం అంది
ఈసారి బీహార్ ఎన్నికలు చాలా ఇంట్రెస్టింగ్గా జరిగాయి. చివరి వరకూ ఫలితాలపై తీవ్రమైన ఉత్కంఠ నెలకొంది. అయితే ఎట్టకేలకు బీహార్లో ఎన్డీయే కూటమి తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంది. అయితే ఈ
విశాఖపట్నంలో జరిగిన 30వ CII భాగస్వామ్య సదస్సులో అదానీ పోర్ట్స్ & SEZ లిమిటెడ్ (APSEZ) మేనేజింగ్ డైరెక్టర్ కరణ్ అదానీ శుక్రవారం కీలక ప్రకటన చేశారు. రాబోయే 10 సంవత్సరాలలో పోర్టులు, సిమెంట్, డేటా సెంటర
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విశాఖపట్నంలో జరిగే 30వ CII భాగస్వామ్య సదస్సుకు ముందు పునరుత్పాదక ఇంధన రంగంలో భారీ పెట్టుబడులను ఆకర్షిస్తూ మరో కీలక ముందడుగు వేసింది. గురువారం రాష్ట్ర ప్రభుత్వం దా
కర్ణాటక ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన ముసాయిదా ఐటీ పాలసీ 2025-30, రాష్ట్రంలో ఐటీ విస్తరణకు కొత్త దిశను చూపుతోంది. ఇప్పటివరకు బెంగళూరును కేంద్రంగా చేసుకుని ఉన్న టెక్నాలజీ రంగాన్ని, ఇప్పుడు ట
ప్రపంచ వ్యాప్తంగా నెలకున్న భౌగోళిక రాజకీయ పరిస్థితుల మధ్య బంగారం ధరలు తీవ్ర ఒడిదుడుకులకు లోనవుతున్నాయి.అంతర్జాతీయంగా డిమాండ్ పుంజుకోవడం, డాలర్ బలహీనపడటంతో భారతదేశంలో బంగారం ధరలు
బెంగళూరు ట్రాఫిక్ పోలీసులు ఈ ఏడాది చరిత్ర సృష్టించారు. నగరంలో తొలిసారిగా ఒకే సంవత్సరంలో ట్రాఫిక్ ఉల్లంఘనలపై వసూలైన జరిమానాల మొత్తం రూ. 200 కోట్ల మార్క్ను దాటింది. 2025 జనవరి నుంచి అక్టోబర్
2025లో బంగారం, వెండి రెండింటి ధరలు చరిత్రలోనే ఆల్ టైమ్ హై స్థాయికి చేరుకున్నాయి. ఈ కారణంగా బంగారంలో పెట్టుబడి పెట్టిన వారు మంచి లాభాలు సంపాదించారు. అయితే 2026లో కూడా ఇదే ర్యాలీ కొనసాగుతుందా? అ
చాలా మంది ఉద్యోగులు ఉద్యోగం మారినప్పుడు లేదా అత్యవసర పరిస్థితుల్లో తమ EPF (Employee Provident Fund) నిధులను ఉపసంహరించుకుంటారు. అయితే ఐదు సంవత్సరాల సర్వీస్ పూర్తి చేయకముందే PF ఉపసంహరణ చేస్తే దానిపై పన్ను
ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న భౌగోళిక రాజకీయ అనిశ్చితులు,ద్రవ్యోల్బణ భయాలు, అమెరికా డాలర్ బలహీనత నేపథ్యంలో బంగారం మళ్లీ పెట్టుబడిదారుల విశ్వసనీయ ఆస్తిగా మారుతోంది. ఈ పరిస్థితుల మధ్య
అమెరికా చరిత్రలో అతి పొడవైన 43 రోజుల ప్రభుత్వ షట్డౌన్ చివరికి ఎట్టకేలకు ముగిసింది. రాయిటర్స్ నివేదిక ప్రకారం.. ఆహార సహాయాన్ని పునరుద్ధరించడానికి, సమాఖ్య ఉద్యోగులకు వేతనాలు చెల్లించడాన
బంగారం ధరల్లో ప్రతిరోజూ మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఇటీవలి రోజుల్లో స్థిరంగా ఉన్న బంగారం ధరలు మళ్లీ నింగిని తాకుతుతున్నాయి. గత మూడు రోజులుగా బంగారం ధరల పెరుగుదల కొనసాగుతోంది. ప్రపం
తక్కువ ఖర్చులు ఉన్నప్పటికీ మీ పొదుపు ఖాతాలో భారీ మొత్తంలో డబ్బు నిల్వ ఉంటే, అది ఇప్పుడు ఆదాయపు పన్ను శాఖ (Income Tax Department) కంటికి కనపడటం లేదు. ఆధునిక సాంకేతికతను ఉపయోగిస్తూ ఈ శాఖ ప్రస్తుతం ఆర్టి
బెంగళూరులో మరో భారీ ఆన్లైన్ ట్రేడింగ్ మోసం బయటపడింది. అధిక లాభాలు వస్తాయన్న నమ్మకంతో పెట్టుబడి పెట్టిన ఒక వ్యక్తి, చివరికి తన కష్టార్జిత సొమ్ము మొత్తం కోల్పోయాడు. మొత్తం రూ.80,11,486 మోసపోయ
టెక్ దిగ్గజం అమెజాన్ (Amazon) మరోసారి తన సంస్థ పునర్నిర్మాణ పనులను ప్రారంభించింది. ప్రపంచవ్యాప్తంగా వ్యయ నియంత్రణ చర్యల భాగంగా సంస్థ దాదాపు 30 వేల కార్పొరేట్ ఉద్యోగాలను తగ్గించనున్నట్లు ని
ఇటీవలి కాలంలో బెంగళూరు నగరంలో చెత్త సమస్య తీవ్రతరం అవుతుండటంతో.. నగర పాలక సంస్థ బీబీఎంపీ (BBMP) శుభ్రతా కార్యక్రమాన్ని మరింత వేగవంతం చేసింది. ముఖ్యంగా బెంగళూరు నార్త్ సిటీ కార్పొరేషన్ పరిధ
భారతదేశంలో రైలు ప్రయాణం అనేది కోట్లాది ప్రజల రోజువారీ జీవితంలో భాగంగా మారింది. ప్రతిరోజూ దేశవ్యాప్తంగా లక్షలాది ప్రయాణికులు రైళ్లలో ప్రయాణిస్తున్నారు. అయితే ఈ ప్రయాణంలో చాలామంది గుర
work-life balance :యూకే వ్యాపారవేత్త టామ్ గ్రోగన్ (Tom Grogan) తన వ్యాపారాన్ని విక్రయించి బిలియనీర్గా మారిన తర్వాత కూడా జీవితంలో సంతృప్తి దొరకలేదని చెప్పి సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాడు. 35 ఏళ్ల వయస
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా H-1B వీసా పథకంపై యూటర్న్ తీసుకున్నారు. ఇప్పటివరకు కఠిన చర్యలతో వ్యవహరించిన ట్రంప్, ఇప్పుడు ఆ పథకాన్ని సమర్థిస్తూ, అమెరికా కొన్ని రంగాల్లో విదేశీ
అమెరికా ఫెడరల్ రిజర్వ్ డిసెంబర్లో వడ్డీ రేటు తగ్గించవచ్చనే అంచనాలు.. అమెరికా ప్రభుత్వ షట్డౌన్ ముగుస్తుందనే సంకేతాలు ప్రపంచ బులియన్ మార్కెట్లలో బంగారం ధరలకు కొత్త ఊపునిచ్చాయి. మంగళవ
భారత ప్రభుత్వం రోడ్డు భద్రతను మరింత బలోపేతం చేసే దిశగా మరో ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది. రవాణా మంత్రిత్వ శాఖ తాజా ఆదేశాల ప్రకారం 2026 జనవరి తర్వాత తయారయ్యే అన్ని కొత్త మోటార్సైకిళ్లు, స్కూ
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మంగళవారం భారతదేశంతో జరుగుతున్న వాణిజ్య చర్చల సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. మేము సుంకాలను తగ్గిస్తాము, ఏదో ఒక సమయంలో వాటిని తగ్గిస్తామని స్పష్టం
మెటా ప్లాట్ఫామ్లు (Meta Platforms) మరోసారి పెద్ద ఎత్తున ఉద్యోగాల కోతలు (Layoff) చేపట్టాయి. కృత్రిమ మేధస్సు (AI) ఆధారిత విభాగాలలో పునర్వ్యవస్థీకరణలో భాగంగా దాదాపు 600 మంది ఉద్యోగులను తొలగించినట్లు కంపె
భారత బిలియనీర్ వ్యాపారవేత్త గౌతమ్ అదానీ తన గ్రూప్ పునరుత్పాదక ఇంధన రంగంలో మరింత బలపడేలా మరో పెద్ద ప్రాజెక్టును ముందుకు తీసుకువెళ్తున్నారు. పశ్చిమ భారతదేశంలోని గుజరాత్ రాష్ట్రంలోని ఖ
భారతదేశ బ్యాంకింగ్ రంగం మరో చారిత్రాత్మక మలుపులు తీసుకోబోతోంది. కేంద్ర ప్రభుత్వం.. ప్రభుత్వ రంగ బ్యాంకుల విలీనాల రెండో దశకు (బ్యాంక్ విలీనం 2.0) సిద్ధమవుతోంది. ఈ కొత్త ప్రణాళికతో భారతదేశం
Red Fort Blast:భారతదేశ రాజధాని ఢిల్లీలోని చారిత్రాత్మక ఎర్రకోట సమీపంలో ఆదివారం సాయంత్రం రద్దీగా ఉండే ప్రాంతంలో కారు బాంబు పేలింది. ఈ ఘటనలో తొమ్మిది మంది మరణించగా, 24 మంది గాయపడ్డారు. గాయపడిన వారం
పసిడి ధరలు బంగారం ప్రియులకు మరోసారి షాక్ ఇచ్చాయి. మంగళవారం మార్కెట్లో ధరలు నింగిని తాకాయి. అమెరికా ఆర్థిక పరిస్థితి బలహీనంగా మారటం, డాలర్ విలువ పడిపోవడంతో పెట్టుబడిదారులు బంగారాన్ని మ
వరుసగా మూడు అర్ధ సంవత్సరాలపాటు ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందిన మార్కెట్గా నిలిచిన భారత మద్యం పరిశ్రమ రంగం.. ఇప్పుడు ఆకస్మికంగా మందగమనం ఎదుర్కొంటోంది. స్పిరిట్స్ తయారీదారులు
రిచ్ డాడ్, పూర్ డాడ్ పుస్తక రచయిత రాబర్ట్ కియోసాకి మరోసారి ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై గంభీరమైన హెచ్చరిక జారీ చేశారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం ప్రపంచం మరోసారి భారీ మార్కెట్ క్రాష్ ను ఎదుర
బెంగళూరు నగరంలో ఇంటి అద్దె రేట్లు రోజురోజుకూ పెరుగుతున్నాయి. దీంతో పాటుగా సెక్యూరిటీ డిపాజిట్లు కూడా భారీగానే ఉంటున్నాయి. తాజాగా అద్దెదారులు ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్యలలో ఒకటి వార
భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) తాజాగా ప్రకటించిన నూతన నిర్ణయం ప్రకారం.. ఇకపై ప్రజలు తమ వెండి ఆభరణాలు లేదా నాణేలను తాకట్టు పెట్టి బ్యాంకుల నుంచి రుణాలు పొందగలరు. ఇప్పటివరకు కేవలం బంగారంపై మాత
ఇకపై ఉద్యోగాలు మారేటప్పుడు EPF (Employees' Provident Fund) బదిలీ కోసం ఫారమ్లు పూరించాల్సిన అవసరం లేదా యజమాని ఆమోదం కోసం వేచి ఉండాల్సిన అవసరం లేదు. EPFO (Employees' Provident Fund Organisation) కొత్త ఆటోమేటిక్ EPF ట్రాన్స్ఫర్ సిస్టమ్
డిజిటల్ బంగారంపై సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) ఇటీవల చేసిన హెచ్చరిక పెట్టుబడిదారుల దృష్టిని ఆకర్షించింది. ఆన్లైన్ యాప్లు, ఫిన్టెక్ సంస్థల ద్వారా అందించే డిజ
ఇటీవలి కాలంలో బంగారం ధరల్లో మార్పులు ప్రస్తుతం స్థిరంగా కొనసాగుతున్నాయి. భౌగోళిక రాజకీయ అనిశ్చితుల నేపథ్యంలో పెట్టుబడిదారులు అంతా రిస్క్ ఆస్తులను వదిలేసి సురక్షిత ఆస్తుల వైపు మొగ్గ
అమెరికాకు చదువుకోవడానికి, పని చేయడానికి వెళ్లే విదేశీయులపై ట్రంప్ ప్రభుత్వం వివిధ ఆంక్షలు విధిస్తోంది. విదేశీయులు చదువుకుని ఉద్యోగాలు పొందడానికి అమెరికాకు వస్తున్నందున, అమెరికన్లు
ఇంటిని కొనుగోలు చేయాలనే కల చాలా మందికి జీవితంలో పెద్ద లక్ష్యం. కానీ, ఆ కలను నెరవేర్చే గృహ రుణం (Home Loan) మన భవిష్యత్తులో భారీ ఆర్థిక భారం అవుతుంది. వడ్డీ చెల్లింపులు ఎక్కువగా ఉండటం వల్ల రుణగ్ర
ప్రైవేట్ రంగ ఉద్యోగుల భద్రత కోసం కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న అత్యంత ముఖ్యమైన పథకాలలో ఒకటి ఎంప్లాయీస్ డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ (EDLI) పథకం. ఈ పథకాన్ని ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్
అమెరికా ప్రభుత్వం తన జాతీయ భద్రత, ఆర్థిక స్వావలంబన లక్ష్యాలను దృష్టిలో ఉంచుకుని కీలకమైన చర్య తీసుకుంది. తాజా నిర్ణయం ప్రకారం రాగి (Copper), వెండి (Silver), యురేనియం (Uranium)ను అధికారికంగా అమెరికా కీలక
బంగారం..ఎప్పటికీ సురక్షితమైన ఆస్తిగా భావించబడిన ఈ విలువైన లోహం. ఇటీవలి వారాల్లో గణనీయమైన దిద్దుబాటును ఎదుర్కొంటోంది. అక్టోబర్ 20, 2025న లండన్ స్పాట్ మార్కెట్లో ఔన్సుకు 4,381 డాలర్ల వద్ద గరిష్
అమెరికా-చైనా వాణిజ్య సంబంధాల మధ్య నెలకొన్న అస్థిరత.. ప్రపంచ సరఫరా గొలుసులపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ముఖ్యంగా ఆధునిక సాంకేతిక పరికరాలు, ఎలక్ట్రిక్ వాహనాలు (EVs), రక్షణ వ్యవస్థలు, పునరుత్పత
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పారిశ్రామికీకరణ కొత్త దశలోకి అడుగుపెడుతోంది. ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు అధ్యక్షతన శుక్రవారం జరిగిన 12వ రాష్ట్ర పెట్టుబడి ప్రోత్సాహక బోర్డు (SIPB) సమావేశంలో
బెంగళూరులో ఇల్లు కొనడం ఒకప్పుడు విజయానికి చిహ్నంగా, జీవిత మైలురాయిగా పరిగణించబడేది. కానీ ఇప్పుడు అదే కల ఆర్థిక భయంగా మారుతోంది. నగరంలోని వేలాది ఐటీ నిపుణులకు, భారీ హోమ్ లోన్లు, పెరుగుత
దీపావళి అనంతరం దేశంలో బంగారం, వెండి ధరలు వరుసగా తగ్గుతున్నాయి. గత మూడు రోజులుగా పడిపోతున్న బంగారం ధరలు నేడు నవంబర్ 8వ తేదీ శనివారం కాస్త తగ్గుముఖం పట్టాయి. నాలుగో రోజుకూ కూడా పసిడి ప్రియ
ప్రపంచ మార్కెట్లు సర్దుకుంటున్న ఉన్న సమయంలో.. బంగారం ధరలు మళ్లీ రికార్డు స్థాయిలో నిలిచాయి. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX)లో డిసెంబర్ గోల్డ్ ఫ్యూచర్స్ 10 గ్రాములకు రూ. 1,22,000 చుట్టూ ట్రేడవుతున
ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడైన టెస్లా సీఈఓ ఎలోన్ మస్క్ మరోసారి చరిత్ర సృష్టించబోతున్నారు. ఇప్పటివరకు ఏ కంపెనీ అధిపతికి చెల్లించని విధంగా, మస్క్కు టెస్లా బోర్డు 1 ట్రిలియన్ డాలర్ల భారీ జ
తంగమాయిల్ జ్యువెలరీ లిమిటెడ్ షేరు ధర ఇటీవల బలమైన పెరుగుదలతో మార్కెట్లో చర్చనీయాంశంగా మారింది. కేవలం 10 ట్రేడింగ్ సెషన్లలో 70 శాతం పెరుగుదల నమోదు చేసిన ఈ స్టాక్, ఈ సీజన్లో అత్యంత వేగంగా ఎ
డొనాల్డ్ ట్రంప్ విధించిన సుంకాలపై అమెరికా సుప్రీంకోర్టులో జరుగుతున్న విచారణలు ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక నిపుణుల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఈ కేసులో ట్రంప్ పరిపాలన వాదనలకు అనుకూలంగా న
అక్టోబర్ నెలలో బెంగళూరులో కొత్త వాహనాల రిజిస్ట్రేషన్లు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. నగరంలోని రవాణా శాఖ గణాంకాల ప్రకారం.. ఈ నెలలో సగటున రోజుకు 2,774 కొత్త వాహనాలు రోడ్లపైకి వచ్చాయి. ఇప్ప
అగ్రరాజ్యం అమెరికాలో అక్టోబర్ నెలలో ఉద్యోగ కోతలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. ఛాలెంజర్, గ్రే &క్రిస్మస్ సంస్థ విడుదల చేసిన తాజా నివేదిక ప్రకారం.. US యజమానులు అక్టోబర్లో 1,53,074 ఉద్యోగాల క
India real estate outlook:భారతదేశంలో గృహ డిమాండ్ నిరంతరంగా పెరుగుతుండటంతో.. రాబోయే కొన్ని సంవత్సరాల్లో ఇళ్ల ధరలు సంవత్సరానికి 5 నుండి 10 శాతం మేర పెరిగే అవకాశం ఉందని పరిశ్రమల సమాఖ్య CII (Confederation of Indian Industry), ప్రాపర
ఈ ఏడాది పండుగ సీజన్లో బంగారం ధరలు కొత్త రికార్డులను తాకాయి. గత నెలలో 10 గ్రాముల బంగారం ధర రూ.1,32,000 దాటడం మార్కెట్ లో పెట్టుబడిదారులకు ఆశ్చర్యం కలిగించింది. దీపావళికి ముందు వినియోగదారుల కొ
ఇటీవలి కాలంలో భారీ ర్యాలీ తర్వాత బంగారం మార్కెట్లో తగ్గుదల కనిపిస్తోంది. MCX గోల్డ్ ధరలు గత కొన్ని రోజులుగా డౌన్ సంకేతాలను చూపుతూ, ప్రతికూల దిశలో స్వల్ప దిద్దుబాటు జరగొచ్చని నిపుణులు సూ
ఇటీవల బంగారం ధర రోజురోజుకూ పెరుగుతోంది. అందువల్ల, పెద్ద పెట్టుబడిదారులు భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని బంగారం మరియు వెండిలో పెట్టుబడి పెట్టడం ప్రారంభించారు. ముఖ్యంగా, కేంద్ర బ్యాంకుల
ఆర్థిక ఇబ్బందుల్లో కొట్టుమిట్టాడుతున్న జపాన్ ఆటోమొబైల్ దిగ్గజం నిస్సాన్ మోటార్ కంపెనీ తన పునరుద్ధరణ చర్యలలో భాగంగా టోక్యోకు నైరుతి దిశలోని యోకోహామాలో ఉన్న ప్రధాన కార్యాలయ భవనాన్ని 97
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారతదేశం గూగుల్, చాట్జీపీటీ, X (ట్విట్టర్), ఇన్స్టాగ్రామ్ వంటి అమెరికన్ టెక్ ప్లాట్ఫారమ్లను ఉపయోగించకుండా నిషేధిస్తే దేశం ఎదుర్కొనే పరిస్థితులన
తన కుమార్తెల అనారోగ్యాన్ని నయం చేయాలనే తపనలో ఒక టెక్కీ కుటుంబం జీవితకాల సంపాదన అంతా కోల్పోయింది. పూణేలో చోటుచేసుకున్న ఈ ఘోర మోసం కేసులో ఒక ఐటీ ఇంజనీర్, అతని భార్యను ఆధ్యాత్మిక వైద్యం పే
ముంబైకి చెందిన భార్యాభర్తలు ఒక బిల్డర్తో అభివృద్ధి ఒప్పందం కుదుర్చుకున్నారు. ఆ ఒప్పందం ప్రకారం, వారు తమ భూమిని బిల్డర్కి అప్పగిస్తే, ప్రతిగా బిల్డర్ నిర్దిష్ట సంఖ్యలో అపార్ట్మెంట్
2025లో పండుగ సీజన్లో బంగారం ధరలు కొత్త రికార్డులను తాకాయి. 10 గ్రాముల బంగారం ధర రూ.1,32,000 దాటడం మార్కెట్ లో ఆశ్చర్యం కలిగించింది. దీపావళికి ముందు వినియోగదారుల డిమాండ్ పెరగడం, ప్రపంచ వ్యాప్తం
2025లో పండుగ సీజన్లో బంగారం ధరలు కొత్త రికార్డులను తాకాయి. 10 గ్రాముల బంగారం ధర రూ.1,32,000 దాటడం మార్కెట్ లో ఆశ్చర్యం కలిగించింది. దీపావళికి ముందు వినియోగదారుల డిమాండ్ పెరగడం, ప్రపంచ వ్యాప్తం
మీ శాశ్వత ఖాతా నంబర్ (PAN)ను ఆధార్ కార్డ్తో లింక్ చేయడం తప్పనిసరి అని టాక్స్బడ్డీ సంస్థ ఒక ట్వీట్ ద్వారా హెచ్చరించింది. గడువు తేదీ డిసెంబర్ 31, 2025. ఈ గడువుకు ముందుగా లింక్ చేయకపోతే 2026 జ
భారతదేశంలోని ప్రముఖ ఐటీ సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS)లో నాలుగేళ్లుగా పనిచేస్తున్న ఒక ఉద్యోగి తన వేతన పెంపుపై అసంతృప్తిని వ్యక్తం చేస్తూ చేసిన పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో చర్
బెంగళూరులో అమెజాన్లో మంచి స్థాయి ఉద్యోగం చేస్తున్న ఒక యువ ఇంజనీర్ శుభం సోని.. ఇటీవల లింక్డ్ఇన్లో చేసిన ఒక పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ పోస్ట్ కేవలం ఉద్యోగం మార్
Bengaluru ప్రస్తుతం తన రెండవ అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పాటు దిశగా వేగంగా అడుగులు వేస్తోంది. ప్రస్తుత కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం (KIA) ఇప్పటికే తన డిజైన్ సామర్థ్యాన్ని మించి పనిచేస్తుండట
ప్రపంచ టెక్ దిగ్గజం ఐబిఎమ్ (IBM) మరోసారి తన సంస్థాగత నిర్మాణంలో కీలక మార్పులు చేస్తోంది. కంపెనీ మంగళవారం ప్రకటించిన వివరాల ప్రకారం.. ఈ త్రైమాసికంలో వేలాది మంది ఉద్యోగులను ప్రభావితం చేసే వి
జూన్ 2025 తరువాత మొదటిసారిగా బిట్కాయిన్ ధర $100,000 మార్క్కి దిగువకు పడిపోవడంతో క్రిప్టో మార్కెట్లు తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. అక్టోబర్ 6న నమోదైన రికార్డు గరిష్ట స్థాయి నుండి 20 శా
ప్రపంచ వ్యాప్తంగా పరిస్థితులు కుదుట పడుతున్నాయి. దీంతో డాలర్ మళ్లీ పుంజుకుంటోంది. పెట్టుబడిదారులు డాలర్ వైపు చూస్తున్నారు. దీంతో బంగారం ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. అంతర్జాతీయంగా జరుగ
రతన్ టాటాకు సన్నిహితుడిగా, వ్యాపారవేత్తగా పేరుపొందిన మెహ్లీ మిస్త్రీ, టాటా ట్రస్టుల నుండి తన ట్రస్టీ పదవికి రాజీనామా చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. సీఎన్బీసీ-టీవీ18 పేర్కొన్
భారతీయ విమాన ప్రయాణికులకు సంతోషకరమైన వార్త. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) తాజాగా ఒక కొత్త ప్రతిపాదనను తీసుకొచ్చింది. దీని ప్రకారం, ఇకపై మీరు విమాన టికెట్ బుక్ చేసిన 48 గంటలలోప
మీరు ఎప్పుడైనా రైలులో ప్రయాణించి ఉంటే, ప్రతి స్టేషన్ వద్ద కనిపించే ప్రసిద్ధ పసుపు బోర్డును గమనించి ఉంటారు. ఆ బోర్డు మీద స్టేషన్ పేరు, కోడ్ సుస్పష్టంగా రాసి ఉంటుంది. అది ఆ స్టేషన్ యొక్క
2025లో విలువైన లోహాల మార్కెట్లో వెండి అసాధారణంగా పెరిగి అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ సంవత్సరం ఇప్పటివరకు వెండి ధరలు 70 శాతం కంటే ఎక్కువ పెరిగి, బంగారం యొక్క 50 శాతం లాభాలను మించిపోయాయి. సో
2025 నవంబర్ నాటికి ప్రపంచ బంగారం స్పాట్ ధర ట్రాయ్ ఔన్స్కు USD 4,000 దాటింది. ఇది భారతీయ ప్రమాణంలో 10 గ్రాములకు సుమారు రూ. 1,20 వేల నుండి రూ. 1,25 వేల వరకు ఉంటుంది. అయితే ఇది రూపాయి మారకం విలువ. దిగుమతి సుం
ఆదాయపు పన్ను రిటర్న్లు (ITR) దాఖలు చేసే గడువు సెప్టెంబర్ 16తో ముగిసింది. చాలా మంది పన్ను చెల్లింపుదారులు తమ రీఫండ్ కోసం ఎదురుచూస్తున్నారు. సాధారణంగా, ITR ఫైలింగ్ పూర్తయి, ఇ-వెరిఫికేషన్ జరిగ
లండన్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, హిందుజా గ్రూప్ ప్రముఖుల మధ్య జరిగిన కీలక సమావేశం అనంతరం, ఆంధ్రప్రదేశ్లో దశలవారీగా రూ. 20 వేల కోట్ల పెట్టుబడికి రెండు పక్షాలు అంగీకరించాయి. ఈ
ప్రపంచ మార్కెట్లలో బంగారం ధరలు గత నెలలో భారీ లాభాలను నమోదు చేశాయి. US డాలర్ స్థిరీకరణ, ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేటు అంచనాలు, US-చైనా వాణిజ్య ఉద్రిక్తతల సడలింపు బంగారు మార్కెట్ దిశను నిర్ణయిస్
కరోనా మహమ్మారికి ముందు కాలం నుండి భారతీయ కుటుంబాల అప్పులు, వారి ఆర్థిక ఆస్తుల కంటే రెండు రెట్లు వేగంగా పెరుగుతున్నాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) డేటాను విశ్లేషించిన ది హిందూ నివేది
ప్రపంచ మార్కెట్లలో బంగారం ధరలు స్వల్ప లాభాలను నమోదు చేశాయి. US డాలర్ స్థిరీకరణ, ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేటు అంచనాలు, US-చైనా వాణిజ్య ఉద్రిక్తతల సడలింపు బంగారు మార్కెట్ దిశను నిర్ణయిస్తున్నా
అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ గ్రూప్పై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) భారీ చర్యలు చేపట్టింది. మనీలాండరింగ్ నిరోధక చట్టం (PMLA) కింద రూ.3,084 కోట్ల విలువైన ఆస్తులను తాత్కాలికంగా అటాచ్ చేసి
ప్రపంచ ప్రఖ్యాత స్ట్రీమింగ్ దిగ్గజం నెట్ఫ్లిక్స్ (Netflix) భారతదేశంలో తన రెండవ కార్యాలయాన్ని ఏర్పాటు చేయడానికి హైదరాబాద్ నగరాన్ని ఎంపిక చేసింది. ఇప్పటికే ముంబైలో తన మొదటి ఇండియా హెడ్క
భారతదేశం ఇప్పుడు అరుదైన భూమి అయస్కాంతాల ఉత్పత్తి రంగంలో పెద్ద అడుగు వేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఈ రంగంలో చైనా ఆధిపత్యం కొనసాగుతుండగా, అమెరికాతో వాణిజ్య ఉద్రిక్తతల నేపథ్యంలో చైనా ఎగుమ
ప్రపంచంలోని అతిపెద్ద టెక్ సంస్థలలో ఒకటైన అమెజాన్ నుంచి మరోసారి భారీ ఉద్యోగాల కోత షాక్ను టెక్ ప్రపంచంలో కలకలం రేపింది. ఈసారి ఉద్యోగులను తొలగించే విధానం మరింత ఆశ్చర్యకరంగా మారింది. ఎంద
ఒరాకిల్లో ఆపరేషన్స్ హెడ్గా పనిచేసిన ప్రదీప్ కన్నన్ 2019లో అందరినీ ఆశ్చర్యపరిచే నిర్ణయం తీసుకున్నాడు.నెలకు మంచి జీతం వచ్చే సురక్షితమైన ఉద్యోగం,సౌకర్యవంతమైన బెంగళూరు జీవితం, ప్రేమతో కూ
బంగారం ధరలు పసిడి ప్రియులకు షాకుల మీద షాకులిస్తున్నాయి. అక్టోబర్ నెలలో చుక్కలు చూపించిన పసిడి ధరలు నవంబర్ నెలలో తగ్గుతాయనుకుంటే తగ్గడం లేదు. డిసెంబర్లో అమెరికా ఫెడరల్ రిజర్వ్ మరోసార
జీవితంలో స్థిరమైన ఉద్యోగం, సురక్షితమైన ఆదాయం చాలామందికి ఆకాంక్ష. కానీ కొంతమంది మాత్రం తమ కలలను నెరవేర్చుకోవడానికి ఆ సౌలభ్యాన్ని వదిలేస్తారు. అలా ధైర్యంగా నిర్ణయం తీసుకుని, విజయాన్ని అ
హైదరాబాద్ నగర ట్రాఫిక్ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (GHMC) మరో కీలక ప్రాజెక్ట్కు శ్రీకారం చుట్టింది. మియాపూర్ ఎక్స్ రోడ్ నుండి ఆల్విన్ ఎక
భారతదేశ ఆర్థిక రంగం ప్రస్తుతం భారీ పరివర్తన దశలో ఉంది. నికర విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు తగ్గుతున్నా, ప్రపంచ ఆర్థిక దిగ్గజాలు భారత బ్యాంకులు, బీమా సంస్థలు, NBFCల వైపు పరుగులు పెడుతున్నాయి.
భారతదేశపు అగ్రశ్రేణి బిలియనీర్ ముఖేష్ అంబానీ, తన కంపెనీ రిలయన్స్ ఇండస్ట్రీస్ ను ఇప్పటివరకు ఎప్పుడూ లేని విధంగా కొత్త దిశగా మలుపు తిప్పారు. చమురు నుంచి డేటా వైపు, ఎనర్జీ నుంచి ఇంటెలిజెన
భారతదేశంలో, చాలా కాలంగా రియల్ ఎస్టేట్ ను అత్యంత సురక్షిత పెట్టుబడిగా పరిగణిస్తున్నారు. ఒక ఇంటిని లేదా స్థలాన్ని కొనుగోలు చేయడం అంటే స్థిరమైన ఆస్తి కలిగి ఉండటం, కుటుంబ భద్రత, సామాజిక గౌర
