రీలయన్స్ మళ్లీ కొత్త ప్రోడక్ట్తో మార్కెట్లోకి ఎంటర్ అవుతోంది. ఇప్పుడు క్యాంపా ష్యూర్ అనే కొత్త ప్యాకేజ్డ్ వాటర్ బ్రాండ్ను మార్కెట్లో ప్రవేశపెడుతోంది. ఇది రూ.30,000 కోట్ల విస్తృతమైన
గూగుల్ కూడా AI బిజినెస్ను ముందుకు తీసుకెళ్లడంలో భాగంగా, కొంతమంది ఉద్యోగులను తగ్గించడం మొదలుపెట్టింది. ఇది ఖర్చులు తగ్గించుకోవడానికి మరియు AI లో పెట్టుబడులను పెంచుకోవడానికి ఒక భాగం. CNBC క
తల్లిదండ్రులు కష్టపడి సంపాదించిన డబ్బంతా పిల్లల చదువుకే ఖర్చు చేస్తూ ఉంటారు. స్కూల్ ఫీజులే ఇప్పుడు లక్షల్లో ఉంటున్నాయి. ఏటా పెరుగుతున్న ఈ ఖర్చులు చాలా కుటుంబాలకు భారంగా మారుతున్నాయి.
అమెరికా ప్రభుత్వ షట్డౌన్ అంటే ఆర్థిక వ్యవస్థలోనే కాకుండా ప్రపంచ మార్కెట్లపై కూడా తీవ్ర ప్రభావం చూపే పరిణామంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా బంగారం మార్కెట్ విషయంలో దీని ప్రభావం మరింత స్పష
బెంగళూరులోని కొలాబ్ ప్లాట్ ఫామ్స్, సాఫ్ట్వేర్ ప్రాసెసింగ్, జాబ్-వర్క్ మరియు సెక్యూరిటీస్ ట్రేడింగ్ రంగాల్లో వేగంగా ఉన్న స్మాల్-క్యాప్ స్టాక్. ఈ స్టాక్ కేవలం ఒక ఏడాదిలోనే 824% రాబడిని అంద
బెంగళూరులో ORR ప్రాంతంలోని కంపెనీలు WFH మరియు హైబ్రిడ్ పని మోడల్ రద్దు చేయడంతో, ఉద్యోగులు కార్పూల్ ద్వారా ప్రయాణించటానికి చూస్తున్నారు. టాక్సీ-కార్పూల్ ప్లాట్ఫామ్ క్విక్ రైడ్ చెబుతున
Hurun Rich List 2025 :'భారతదేశంలోని అత్యంత ధనవంతుల జాబితా 2025'ఎట్టకేలకు విడుదలైంది. ఈ జాబితాలో, పారిశ్రామికవేత్త ముఖేష్ అంబానీ, అతని కుటుంబం మరోసారి భారీ సంపద విలువతో భారతదేశపు అత్యంత ధనవంతుల జాబితాల
M3M హురున్ ఇండియా ధనవంతుల జాబితా 2025 తాజాగా రిలీజ్ అయ్యింది. ఈ లిస్ట్ చూసితే, భారతదేశంలో సంపద సృష్టిస్తున్న ప్రధాన రంగాలు ఏవో స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఫార్మాస్యూటికల్స్, ఇండస్ట్రియల్ ప్
లక్షలాది మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు కేంద్రం శుభవార్తను అందించింది. కేంద్ర మంత్రివర్గం ఈ రోజు కరవు భత్యం (DA), కరవు ఉపశమనం (DR)లో 3 శాతం పెంపును ఆమోదించింది. ఈ పెంపు జూలై 1 నుండి
అమెరికా వ్యాపారవేత్త, రచయిత మరియు రిచ్ డాడ్ పూర్ డాడ్ పుస్తకంతో పేరుపొందిన రాబర్ట్ కియోసాకి ఇప్పుడు బంగారం, బిట్కాయిన్ లాంటి పాపులర్ ఇన్వెస్ట్మెంట్స్ను పక్కన పెట్టి వెండి లోనే పెట
విశాఖపట్నం జిల్లా ఆనందపురం మండలం తర్లువాడలో గూగుల్ డేటా సెంటర్ కోసం సేకరించాలనుకుంటున్న భూమికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పరిహారం పెంచాలని నిర్ణయించింది. భూసేకరణలో ఇంత పెంపు గతంలో ఏరోజ
ఈరోజు బుధవారం బంగారం ధర రికార్డు స్థాయికి చేరింది ఎందుకంటే USలో ప్రభుత్వ షట్ డౌన్ ప్రమాదం పెరుగుతున్న నేపథ్యంలో పెట్టుబడిదారులు సేఫ్-హేవెన్ ఆస్తులపై దృష్టి సారించారు. అలాగే, అమెరికా లే
October Bank Holidays: ఈ ఆర్థిక సంవత్సరంలో మరో నెల ముగిసింది. కొత్తగా ప్రారంభమవుతున్న అక్టోబర్ మాసంలో దాదాపుగా 20 రోజులు బ్యాంకులు మూతపడనున్నాయి.సాధారణ వారాంతపు సెలవులతో పాటు పండుగలు, జాతీయ దినోత్స
US Government Shut down: మంగళవారం అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, కాంగ్రెస్ మధ్య వ్యయ బిల్లుపై ఏకాభిప్రాయం కుదరకపోవడంతో అమెరికా ప్రభుత్వం మూతపడింది. దీని ఫలితంగా దేశంలోని అనేక ప్రభుత్వ సేవలు, ఉద్యోగులు
పండుగ సీజన్లో వినియోగదారులకు ఎటువంటి ఉపశమనం లభించలేదు. ఈ రోజు జరిగిన ద్రవ్యపరపతి సమావేశంలో ఆర్బిఐ మరోసారి రెపో రేటును యథాతథంగా ఉంచింది. ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాల గురించి సెంట్
Gold ధర అక్టోబర్ నెల తొలిరోజే సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది. తొలి రోజే భారీగా పెరిగి పసిడి ప్రియులకు షాకిచ్చింది. భౌగోళిక రాజకీయ అనిశ్చితుల నేపథ్యంలో పెట్టుబడిదారులు సురక్షిత ఆస్
టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS)లో టాప్ మేనేజ్మెంట్లో కీలక మార్పు చోటుచేసుకుంది. కంపెనీ సీనియర్ లీడర్ మిలింద్ లక్కడ్ రిటైర్మెంట్ తీసుకోగా, ఆయన స్థానంలో సుదీప్ కున్నుమల్ కొత్త చీఫ్
బంగారం ధర పెరుగుదల ఇప్పట్లో ఆగే సూచనలు కనిపించడం లేదు. నిన్న ట్రేడింగ్ ప్రారంభం కావడంతో బంగారం ధరలు దాదాపు రూ. 1,200 పెరిగి కొత్త రికార్డు స్థాయికి చేరుకున్నాయి. అమెరికా ప్రభుత్వ షట్డౌన్,
ఇండియన్ స్టాక్ మార్కెట్ గత కొన్ని నెలల్లో కొంచెం ఒడిదుడుకులా ఉంది. కొన్ని కంపెనీలు తక్కువ లాభాలు, ఎక్కువ ధర, గ్లోబల్ పరిస్థితులు, ఫారిన్ ఫండ్స్ అవుట్ఫ్లో వంటి కారణాలతో ఇన్వెస్టర్లు జా
సెప్టెంబర్ నెల స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు రోలర్ కోస్టర్లా అనిపించింది. ఒక వైపు సెన్సెక్స్, నిఫ్టీ వరుసగా నష్టాల్లో క్లోజ్ అవుతుండగా, మరోవైపు కొన్ని స్టాక్స్ మాత్రం ఊహించని రీతిల
బంగారం, వెండి మన జీవితంలో ఎప్పటికీ ప్రత్యేక స్థానంలో ఉంటాయి. బంగారం ఎల్లప్పుడూ మీకు ప్రత్యేకమైన విలువ కలిగింది. అది ఒక ఆభరణం లాగానే కాకుండా మన సంపదను భద్రంగా ఉంచే మార్గంగా కూడా ఉంది. ఆర్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొత్తగా తీసుకొచ్చిన H-1B వీసా మార్పులు కారణంగా, ఎక్కువ విలువ కలిగిన ఉద్యోగాలను అమెరికా కార్యాలయాల నుండి భారత్లోని గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్ (GCCs)కు
ఇప్పటివరకు బంగారం అంటే మనకు గుర్తొచ్చేది ఆభరణాలు... గోల్డ్ లోన్ అంటే ఎక్కువగా జువెలర్ల కు వచ్చేది. కానీ ఇకపై కథ మారబోతోంది! అక్టోబర్ 1, 2025 నుంచి అమల్లోకి రానున్న ఆర్బీఐ కొత్త మార్గదర్శకాలు
అమెరికా ప్రభుత్వం మరోసారి షట్డౌన్ సమస్యలో కూరుకుపోబోతోంది. ఈ షట్డౌన్ జరిగితే, కొన్ని ప్రభుత్వ సేవలు నిలిపివేయవచ్చు.అలాగే ఉద్యోగాల నియామకాలు ఆగిపోతాయి, అలాగే కొన్ని ఉద్యోగాలు తొలగిం
జనవరి 6, 2021న జరిగిన కాపిటల్ హిల్ అల్లర్ల తర్వాత మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన యూట్యూబ్ ఖాతా సస్పెన్షన్ పై దావా వేసిన సంగతి విదితమే. తాజాగా దానిని పరిష్కరించుకోవడానికి యూట్యూబ్ 24.5 మిల
పండుగ సీజన్ దగ్గరగా వచ్చినప్పుడు, మార్కెట్లు, షాపులు, ఆఫీసులు అన్నీ జోరుగా పని చేస్తుంటాయి. ఇలాంటి సమయంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు కూడా సాధారణ కష్టాలతో పాటు ఫెస్టివల్ ఉత్సాహాన్ని ఆస్వ
గత పది సంవత్సరాల్లో ప్రపంచవ్యాప్తంగా బంగారం ధరలు అపూర్వ స్థాయికి చేరాయి. ఈ ర్యాలీ భారతదేశానికి ఎన్నడూ లేని విధంగా విపరీతమైన లాభాలను తెచ్చింది. ప్రస్తుతానికి 10 గ్రాముల బంగారం ధర రూ. 1,18,310 వ
దేశంలోనే అతిపెద్ద ఐటీ సేవల సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) ఆగస్టులో ఒక బహిరంగ ప్రకటనలో 12 వేల మంది ఉద్యోగులను తొలగించాల్సి వచ్చిందని వెల్లడించిన సంగతి విదితమే. అయితే, సోషల్ మీడియా వ
భారతీయ పండుగ సీజన్ అంటే కేవలం షాపింగ్ మాత్రమే కాదు. షాపులు, డెలివరీ, రిటైల్ ఇలా అన్నీ నిరంతరం జోరుగా పని చేస్తునే ఉంటాయి. కానీ ఈ సీజన్ లో ఎక్కువ పని ఎవరికి ఉంటుంది మరియు సెలవలు లేకుండా ఉండ
భారత ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ లిమిటెడ్ (TCS), బెంగళూరులోని సత్వ నాలెడ్జ్ పాయింట్ లో భారీ స్థాయిలో వాణిజ్య కార్యాలయ స్థలాన్ని లీజుకు తీసుకుంది. ప్రాప్స్టాక్ ద్వారా లభించ
ట్రంప్ ప్రభుత్వం ప్రతిపాదించిన H-1B వీసాలో మార్పులు ఎక్కువ జీతం ఇచ్చే కంపెనీలకే ప్రాధాన్యం ఇస్తారనే విషయం విన్న వెంటనే చాలా మంది ఇది ఇండియన్ IT కంపెనీలకు దెబ్బ అనుకున్నారు. కానీ, తాజా విశ్
గత ఏడాదిలో బంగారం, వెండి వంటి విలువైన లోహాలు చారిత్రాత్మక గరిష్టాలను తాకి, పెట్టుబడిదారులకు విశేష లాభాలను అందించాయి. అయితే, ప్రస్తుత పరిస్థితుల్లో ఈ లోహాలపై అతిగా ఆసక్తి చూపకూడదని మార్
భారతీయ మహిళల జీవితంలో గోల్డ్ జ్యువెలరీ ఎల్లప్పుడూ ఒక ప్రత్యేక స్థానం కలిగి ఉంటుంది. చిన్ననాటి నుండి బంగారం, వెండి, రత్నాలతో అలంకరించడం అలవాటు, పండుగలు, వివాహాలు, ప్రత్యేక సందర్భాల్లో జ్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోమవారం ఒక పెద్ద ప్రకటన చేశారు. అమెరికా లోపల నిర్మించే సినిమాలు మరియు ఫర్నిచర్పై ఆయన భారీ టారిఫ్ విధించనున్నట్లు చెప్పారు. తన Truth Social పోస్టులో, మా సిన
2017లో ఆపిల్ మొదటగా ఐఫోన్ SEని భారత్లో ఉత్పత్తి చేయడం ప్రారంభించడంతో దేశానికి ఇది పెద్ద మైలురాయి. ప్రపంచంలో అతిపెద్ద టెక్ కంపెనీలలో ఒకటిగా, చైనా మీద ఆధారపడకుండా భారత్లో ఉత్పత్తిని పెంచా
అమెరికాలో ఉద్యోగం చేసుకోవాలన్నది చాలా భారతీయుల కల. పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలు, మంచి కెరీర్ గ్రోత్, హై సాలరీస్ వున్నందున అక్కడ పని చేయడం ఆకర్షణీయంగా ఉంటుంది. గడచిన కొన్ని సంవత్సరాలలో H-1B వ
పండుగ సీజన్ అంటే కొత్త ఆఫర్లు, సేవింగ్స్, సౌకర్యాలు అన్ని కలిసిన టైం. ఈ సీజన్లో చాలా బ్యాంకులు హోం, కార్, పర్సనల్ లోన్స్ కోసం ప్రత్యేక ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. రేట్లు తగ్గించడం, ప్రాసెసి
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్-1బి వీసా రుసుములను భారీగా పెంచే నిర్ణయం యుఎస్ లోని భారతీయ ఐటీ పరిశ్రమకు పెద్ద సవాలుగా మారింది. ప్రస్తుతం 1,000 డాలర్లుగా ఉన్న వీసా రుసుము వచ్చే ఏడాద
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ విధించిన సుంకాలు అమెరికా రైతులకు తీవ్ర సంక్షోభాన్ని మిగిలుస్తున్నాయి. సోయాబీన్, మొక్కజొన్న రైతులు తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకున్నారు.డోనా
ఇప్పుడే గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి మొదటి ఉద్యోగంలో అడుగు పెడితే అది జీవితంలో ఒక కొత్త ఛాప్టర్ లాంటిది. జీతం రావడం, స్వంతంగా ఖర్చులు చేసుకోవడం, భవిష్యత్తు గురించి ప్లాన్ చేయడం ఇవి అన్నీ ఉ
బెంగళూరులో కొన్ని ప్రధాన రోడ్లపై నిర్మాణ పనులు, నవరాత్రి ఉత్సవాల కారణంగా ట్రాఫిక్ ఆంక్షలు అమలులోకి వచ్చాయి. రాబోయే కొన్ని రోజుల్లో ట్రాఫిక్ పరిస్థితులు అసౌకర్యకరంగా ఉండవచ్చని బెంగళూ
భారతీయ వ్యక్తిగత గుర్తింపు వ్యవస్థ ఆధార్ (Aadhaar)సంబంధిత సేవల ఫీజు పెంచుతూ యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) కీలక నిర్ణయం తీసుకున్న సంగతి విదితమే. కొత్త ఆధార్ కార్డుల జారీ సేవలు ఉ
ఆన్లైన్ బెట్టింగ్, గేమింగ్ ప్లాట్ఫారమ్ OneXBet కేసులో భారీ మలుపు తిరిగింది. భారత ఆర్థిక నేర దర్యాప్తు సంస్థ అయిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) ఆన్లైన్ బెట్టింగ్, గేమింగ్ ప్లాట్ఫారమ్
RBI MPC Meeting:భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) ద్రవ్య విధాన కమిటీ (Monetary Policy Committee - MPC) మూడు రోజుల సమావేశం ఈరోజు ముంబైలో ప్రారంభమైంది. దేశ ఆర్థిక వ్యవస్థకు దిశానిర్దేశం చేసే ఈ సమావేశం మార్కెట్లు, వ్యాపార వర్గా
సెప్టెంబర్ నెల పసిడి ప్రియులకు కలిసి రాలేదు. ధరలు తగ్గుతాయని భావించిన కొనుగోలుదారులకు కూడా నిరాశే తప్పలేదు. సెప్టెంబర్ ప్రారంభం నుంచి బంగారం ధరలు భారీగా పెరుగుతూ వచ్చాయి. మద్యలో కేవలం
అమెరికాలో టెక్ జాబ్స్ అని విన్నప్పుడు మనకి ముందుగా గుర్తొచ్చేది H-1B వీసా. బిగ్ టెక్ కంపెనీలు విదేశీయుల పైనే ఆధారపడుతున్నాయి అన్న విమర్శలు తరచుగా వినిపిస్తాయి. కానీ అసలు హైరింగ్ ప్రాసెస
భారత బ్యాంకింగ్ రంగంలో ఇదొక పెద్ద షాక్. ఒక సస్పెండ్ అయిన బ్యాంక్ ఆఫ్ ఇండియా అధికారుడు, సురక్షితంగా ఉన్న ఖాతాదారుల ఖాతాలను నుంచీ,కోట్ల రూపాయల డబ్బును షేర్ మార్కెట్, క్రిప్టో, మరియు ఆన్లై
ఇండియాలో చాలా మంది భూమి, ఇంట్లో ఉన్నా మగవారి పేరు మీద కొనుగోలు చేస్తారు. ఇది సంప్రదాయమో, అలవాటు లేదా భర్తలను ఆర్థిక నిర్ణయాల్లో ప్రధాన వ్యక్తిగా భావించడం వల్లన్నో ఎమో. కానీ, నిజానికి భార
ఇన్వెస్టింగ్ లో మ్యూచువల్ ఫండ్స్ చాలా సులభంగా, భరోసా కలిగించే మార్గం. మీరు ఒక్కో స్టాక్ను ఎంచుకోవడం, మార్కెట్ను ఎప్పుడూ గమనించడం కష్టంగా అనిపిస్తే, మ్యూచువల్ ఫండ్లో పెట్టుబడి పెట్ట
ఇన్వెస్ట్మెంట్ ప్రపంచంలో చిన్న క్యాప్ స్టాక్స్ ఎక్కువగా మాట్లాడే అవకాశం ఉండకపోయినా, సరైన కంపెనీలలో చిన్న మొత్తంలో పెట్టుబడి పెట్టడం ఎంతో లాభదాయకంగా ఉండవచ్చు. చిన్న క్యాప్ స్టాక్ల
ఈ సంవత్సరం సిల్వర్ మార్కెట్లో 50% పెరిగింది. గోల్డ్ కూడా బాగానే పెరిగింది ఇవి రూపాయలలో 40%, డాలర్లలో 37% పెరుగుదల కనిపిస్తుంది. కానీ మరింత ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, సిల్వర్ మాత్రం గోల్డ్ కంట
భారత ప్రభుత్వంలో పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF) స్కీమ్ మీ డబ్బును సురక్షితంగా పెరుగుతూ, టాక్స్ సేవ్ కూడా చేయాలంటే PPF పర్ఫెక్ట్ ఆప్షన్. దీన్ని ఉపయోగించడంలో ప్రధాన లాభం ఏమిటంటే తక్కువ రిస్క్,
ఇల్లు కొంటే బాగుంటుందా? లేక భూమి కొంటే బాగుంటుందా? ఈ ప్రశ్న ప్రతి మధ్యతరగతి కుటుంబం ఎదుర్కొనే దశ. ఒకవైపు ఫ్లాట్ అంటే రెడీ టు మూవ్, సదుపాయాలు అన్నీ ఒకేచోట ఉంటుంది. కానీ మరోవైపు అప్పు భారంతో
భారతదేశంలో మనం ఎన్నో రకాల వస్తువులపై వివిధ రూపాల్లో పన్నులు చెల్లిస్తుంటాము. వీటిలో GST, TDS, ఆదాయపు పన్ను, సుంకాలు, ఇతర పరోక్ష పన్నులు ఉంటాయి. ఆదాయపు పన్ను, GST, TDS, ఇతర పరోక్ష పన్నులు కలిసి మన ఆదా
హైదరాబాద్ నగరాన్ని ఇటీవల భారీ వర్షాలు వణికించాయి. నగరం మొత్తం జలదిగ్బంధంలో చిక్కుకోవడంతో ప్రజలకు, వాహనాలకు గణనీయమైన నష్టం జరిగింది. వర్షాల కారణంగా చాలా కార్లు, బైక్లు మునిగిపోయాయి. అప
ట్రంప్ ప్రభుత్వం అమెరికాలోని ఐచ్ఛిక ఆచరణాత్మక శిక్షణ (OPT) కార్యక్రమంలో పాల్గొంటున్న భారతీయ విద్యార్థులపై గురిపెట్టింది. USCIS కింద పనిచేసే మోసం గుర్తింపు, జాతీయ భద్రత (FDNS) యూనిట్ అనూహ్య సైట్
ఒకప్పుడు భారతదేశ ఐటీ రాజధాని, సిలికాన్ వ్యాలీగా ప్రసిద్ధి చెందిన బెంగళూరు.. దేశంలోని ఐటీ పరిశ్రమకు, స్టార్టప్లకు, టెక్నాలజీ అభివృద్ధికి కేంద్ర బిందువుగా నిలిచింది. పెద్ద ఎత్తున ఉద్యోగ
Accenture layoffs: ప్రపంచ ప్రఖ్యాత ఐటీ కన్సల్టింగ్ దిగ్గజం యాక్సెంచర్ ఇటీవల తన త్రైమాసిక ఫలితాలను ప్రకటిస్తూ.. ప్రపంచవ్యాప్తంగా 11 వేల మందికి పైగా ఉద్యోగులను తొలగించినట్లు వెల్లడించింది. రాబోయే నె
సెప్టెంబర్ చివరి నెలలో బంగారం ధరలు షాకిచ్చాయి. నెల ఆరంభం నుంచి పెరుగుతూ వచ్చిన ధరలు మధ్యలో కాస్త తగ్గుముఖం పట్టినట్లు అనిపించినా నెలాఖరకు మాత్రం పసిడి ప్రియులకు నిరాశను కలిగించాయి. రె
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం అసెంబ్లీలో మాట్లాడుతూ.. రాష్ట్ర రహదారుల అభివృద్ధిపై ఒక మహత్తరమైన కార్యాచరణ ప్రణాళికను ప్రకటించారు. రోడ్లు, భవనాల శాఖ ఆధ్వర్యం
ప్రపంచ వ్యాప్తంగా బంగారం మార్కెట్ పరిస్థితులు సాంకేతికంగా గణనీయమైన మార్పులను చూపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో LKP సెక్యూరిటీస్ కమోడిటీ అండ్ కరెన్సీ విభాగం బంగారంపై తమ అభిప్రాయాలను వెల్లడి
భారత రియల్ ఎస్టేట్ రంగం ప్రస్తుతం గణనీయమైన ఒత్తిడిని ఎదుర్కొంటోంది. కొన్ని సంవత్సరాల క్రితం వరకూ దూసుకుపోయిన రియల్ ఎస్టేట్ మార్కెట్ ఇప్పుడు మందగమనాన్ని చేస్తోంది. ప్రత్యేకంగా హైదరాబ
భారతీయ డిజిటల్ చెల్లింపుల దిగ్గజం పేటీఎం తాజాగా తమ వినియోగదారులను ఉత్సాహపరచే కొత్త రివార్డ్స్ ప్రోగ్రామ్ను ప్రకటించింది. ఈ ప్రోగ్రామ్ కింద వినియోగదారులు చేసే ప్రతి లావాదేవీకి గోల్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అక్టోబర్ 1, 2025 నుండి బ్రాండెడ్, పేటెంట్ పొందిన ఫార్మాస్యూటికల్ ఉత్పత్తులపై 100 శాతం tariffs విధించనున్నట్టు ప్రకటించారు. ఈ చర్యలు సన్ ఫార్మా, సిప్లా, డాక్టర్ ర
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మళ్లీ సుంకాల దాడి స్టార్ట్ చేశారు. అక్టోబర్ 1, 2025 నుండి కొత్త టారిఫ్లు అమల్లోకి తీసుకువస్తున్నట్లు శుక్రవారం ప్రకటించారు. ఈ పరిణామంలో ఫార్మాస్యూటికల
హైదరాబాద్ నగరంలో గత రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా జోరుగా వాన కురుస్తోంది. ఇవాళ, రేపు అతిభారీ వర్షం కురిసే అవకాశం ఉందని ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో అధికార యం
రెండు రోజుల నుంచి తగ్గిన బంగారం ధరలు ఈ రోజు పసిడి ప్రియులకు షాకిచ్చాయి. ఈ రోజు బంగారం ధరలు భారీగా పెరిగాయి. దీంతో మళ్లీ బంగారం కొనేవారికి ఈ రోజు కూడా తగ్గుతుందేమోనని పెట్టుకున్న ఆశలు ఆవి
బెంగళూరులో ట్రాఫిక్ రద్దీ సమస్య ఎంత తీవ్రంగా ఉందో అందరికీ తెలిసిన విషయమే. ముఖ్యంగా ఔటర్ రింగ్ రోడ్ పరిసర ప్రాంతాల్లో రోజూ వేలాది వాహనాలు కిక్కిరిసి పోతాయి. ఐటీ కంపెనీలు, టెక్ పార్క్లు
తెలంగాణ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (TG RERA) గృహ కొనుగోలుదారులతో పాటుగా పెట్టుబడిదారులు సులభంగా, వేగంగా, పారదర్శకంగా సేవలు పొందే విధంగా సాంకేతికతను అందుబాటులోకి తీసుకురానుంది. ఇంద
బెంగళూరు నగరంలో వాహన రద్దీ సమస్యను తగ్గించడానికి, బెంగళూరు ట్రాఫిక్ పోలీసులు సెప్టెంబర్ 25 నుండి వైట్ఫీల్డ్ హోప్ ఫామ్ మెయిన్ రోడ్లో కొత్త ట్రాఫిక్ ఆంక్షలను అమలు చేయనున్నారు. ఈ నిర్ణయ
భారతదేశం ప్రపంచంలో నాల్గవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా వేగంగా ఎదుగుతున్న వేళ.. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రజలకు మరింత ఊరట కలిగించే పన్ను సంస్కరణలను హామీ ఇచ్చారు.ప్రధాని మాట్లాడుతూ.. మేమ
ప్రపంచ వ్యాప్తంగా తీవ్రంగా మారుతున్న వాతావరణం భవిష్యత్తులో ప్రపంచవ్యాప్తంగా డే జీరో కరువులు (Day Zero Droughts - DZD) రాబట్టే అవకాశాన్ని పరిశోధకులు హెచ్చరించారు. నేచర్ కమ్యూనికేషన్స్లో ప్రచురితమ
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేవలం 15 నెలల్లోనే రూ.10,644 కోట్ల పర్యాటక పెట్టుబడులను ఆకర్షించిందని అసెంబ్లీ వేదికగా తెలిపారు పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్. దీంతో పాటుగా 103 సంస్థలతో అవగాహన ఒప్
రాయల్ ఎన్ఫీల్డ్ తన మోటార్సైకిళ్లను ఫ్లిప్కార్ట్లో అందుబాటులోకి తీసుకువస్తోంది. ఈ భాగస్వామ్యాన్ని మాతృ కంపెనీ ఐషర్ మోటార్స్ లిమిటెడ్ ప్రకటించింది. ఈ ప్రకటన బిగ్ బిలియన్ డేస్ సేల్*
గత కొద్ది రోజులుగా పెరుగుతూ వచ్చిన బంగారం ధరలు నిన్న కాస్త తగ్గుముఖం పట్టగా నేడు మరింతగా తగ్గాయి. పసిడి ప్రియులు కొనుగోలు చేయడానికి తొందర పడవద్దని నిపుణులు చెబుతున్నారు. బంగారం ధరలు ఈ
తెలంగాణ రాష్ట్రానికి పరిశ్రమల రంగంలోనే కాకుండా వ్యవసాయ రంగానికీ పెద్ద ఊతం లభించనుంది. రాష్ట్ర పారిశ్రామిక ప్రోత్సాహక మంత్రివర్గ ఉపసంఘం (Cabinet Sub-Committee on Industrial Promotion) తాజాగా మూడు బహుళజాతి కంపెనీల
2025లో H-1B వీసా వ్యవస్థపై అమెరికా ప్రభుత్వం తీసుకున్న కొత్త నిర్ణయంతో దేశీయ టెక్ పరిశ్రమకు, భారతీయ వలస కార్మికులకు పెద్ద దెబ్బ తగలనుంది. JP Morgan Chase & Co. ఆర్థికవేత్తలు Abiel Rhinehart, Michael Feroli అంచనాల ప్రకారం.. ట
సెప్టెంబర్ 24 బుధవారం నాడు బంగారం ధరలు గణనీయంగా తగ్గడం నవరాత్రి పండుగ సీజన్లో కొనుగోలుదారులకు ఒక ఆనందకరమైన శుభ పరిణామంగా నిలిచింది. పండుగల సమయంలో బంగారం కొనుగోలు శ్రేయస్సుకు సంకేతంగా
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఏపీ రాష్ట్ర భవిష్యత్తు అభివృద్ధి దిశలో భాగంగా మరో ముఖ్యమైన అడుగు వేశారు. గ్రీన్ఫీల్డ్ రాజధాని నగరం అమరావతిని ఒక అంతర్జాతీయ ప్రమాణాల నగ
అమెరికా రిటైల్ దిగ్గజం వాల్మార్ట్ యాజమాన్యంలోని PhonePe IPO కోసం గట్టిగానే పావులు కదుపుతోంది. ఈ కంపెనీ IPOకు సంబంధించిన ముసాయిదా ఫైలింగ్ ను SEBI (మూలధన మార్కెట్ల నియంత్రణ సంస్థ)కి సమర్పించింది. ఈ
ఈ సంవత్సరం బంగారం స్టాక్ మార్కెట్ ని తలదన్ని విజేతగా నిలిచింది. దీపావళి నుండి దీపావళి వరకు అంటే ఏడాది కాలంలో, బంగారం రాబడులు ఈక్విటీలను వరుసగా నాలుగోసారి అధిగమించాయి. గత ఎనిమిది సంవత్స
హైదరాబాద్లోని ఓ సాఫ్ట్వేర్ సంస్థ సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుకుంది. హ్యాకర్లు కంపెనీ సర్వర్లను హ్యాక్ చేసి, అనధికార ఆర్థిక లావాదేవీలు నిర్వహించడం ద్వారా రూ. 1.39 కోట్లు కొల్లగొట్టారు. ఈ
గత కొద్ది రోజులుగా పెరుగుతూ వచ్చిన బంగారం ధరలు నేడు తగ్గుముఖం పట్టాయి. బంగారం ప్రియులకే కాకుండా, ఇన్వెస్టర్లకు, కేంద్ర బ్యాంకులకు బంగారం మీద మక్కువ పెరగడంతో దానికి ఒక్కసారిగా డిమాండ్ ఏ
నెలరోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో హైదరాబాద్ నగరం విలవిలలాడుతోంది. పలు ప్రాంతాల్లో చెరువులు, కుంటలు నిండిపోయి వరదనీరు మొత్తం రోడ్లపైకి వస్తున్నాయి. నిన్న సాయంత్రం హైదరాబాద్ నగ
ప్రపంచవ్యాప్తంగా బంగారం ధరలు రికార్డు స్థాయికి చేరుకోవడంతో, అవి బుడగలా పేలిపోయే ప్రమాదం ఉందని జె.పి. మోర్గాన్ చైర్మన్, CEO జామీ డిమోన్ హెచ్చరించారు. అంతర్జాతీయ మార్కెట్లలో మంగళవారం (సెప్
12 ఏళ్ళ వయసులోనే నారా లోకేష్ తండ్రి చంద్రబాబు నాయుడు హైదరాబాద్ IT సీన్లో మైక్రోసాఫ్ట్, IT పార్కులా ఏర్పాటు చేసే కృషిని వీక్షించారు. 1995లో చంద్రబాబు హైదరాబాద్ ను బెంగళూరుకు ప్రత్యర్థిగా, నేష
ఈ మంగళవారం ట్రంప్ పరిపాలన H-1B వీసా సిస్టమ్లో పెద్ద మార్పులు చేసేందుకు ఒక కొత్త ప్రపోజల్ విడుదల చేసింది. కొత్త నియమాల ప్రకారం, ఎక్కువ నైపుణ్యం కలిగిన, ఎక్కువ జీతం పొందే ఉద్యోగులకే ప్రాధాన
గత కొన్ని దశాబ్దాలుగా మనం రియల్ ఎస్టేట్ ను సురక్షిత పెట్టుబడి అని భావించాం. ఇల్లు, భూమి కొంటే, దాని విలువ సమయానుగుణంగా పెరుగుతుందని అనుకోవడం సాధారణం. చాలా మంది పెద్దతరం ఇప్పటికీ 1990లలో కొ
టెక్ కన్సల్టెన్సీ దిగ్గజం Accenture ఆంధ్రప్రదేశ్లో కొత్త క్యాంపస్ ఏర్పాటు చేయాలని ప్రతిపాదించినట్లుగా వార్దలు వస్తున్నాయి. ఈ ప్రతిపాదన ద్వారా కంపెనీ భారతదేశంలో దాదాపు 12 వేల కొత్త ఉద్యోగా
హైదరాబాద్ మెట్రో రైలు మరోసారి జాతీయ స్థాయిలో అరుదైన గౌరవాన్ని సాధించింది. ఎల్ అండ్ టి మెట్రో రైల్ (హైదరాబాద్) లిమిటెడ్ (L&TMRHL) సెప్టెంబర్ 2025లో వరుసగా మూడు జాతీయ అవార్డులు గెలుచుకుంది. తద్వార