మీరు ఎప్పుడైనా పాత తరం నగల దుకాణాలకు వెళ్లారా? లేదా మీ ఇంట్లో అమ్మమ్మలు, నానమ్మల దగ్గర ఉన్న పాత నగలను గమనించారా? వారు నగలను బాక్సులో పెట్టే ముందు ఒక చిన్న గులాబీ రంగు కాగితంలో (Pink Paper) చుట్టి
స్టాక్ మార్కెట్ ఎప్పుడు పెరుగుతుందో, ఎప్పుడు పడిపోతుందో ఊహించడం ఎవరికీ సాధ్యం కాదు. ఇలాంటి అనిశ్చిత సమయాల్లో ఇన్వెస్టర్లు తరచుగా ఆందోళనకు గురై తప్పుడు నిర్ణయాలు తీసుకుంటుంటారు. అయితే
కర్ణాటక రాజధాని, భారత సిలికాన్ వ్యాలీగా పేరుగాంచిన బెంగళూరు (Bengaluru) రియల్ ఎస్టేట్ మార్కెట్.. ఇప్పుడు ఊహించని సంక్షోభంలో పడింది. శుక్రవారం నాటి స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ లో బెంగళూరులో భార
భారతీయులకు బంగారం అంటే కేవలం ఆభరణం మాత్రమే కాదు, అది ఒక సురక్షితమైన పెట్టుబడి కూడా. అయితే గత కొన్ని రోజులుగా దేశీయ మార్కెట్లో బంగారం ధరలు ఒక రోలర్ కోస్టర్ రైడ్ లా మారుతున్నాయి. సాధారణంగ
భారతదేశ ఐటీ, ఇంజనీరింగ్ రంగంలో ప్రస్తుతం ఒక వింత పరిస్థితి కనిపిస్తోంది. గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లు (GCC) గత ఏడాది సుమారు 5,500 నుండి 6,000 మంది ఉద్యోగులను తొలగించాయి. కానీ, అదే సమయంలో లక్షన్నర కొ
జీవితంలో బాగా స్థిరపడటం అంటే ఏంటి? ఒక మంచి సాఫ్ట్వేర్ కంపెనీలో భారీ జీతం వచ్చే ఉద్యోగం, ఆఫీస్ కారు, అందమైన కుటుంబం.. ఇవే కదా మనందరం అనుకునేది. కానీ బెంగళూరు (Bengaluru) కు చెందిన ప్రదీప్ కన్నన్ మ
సాధారణంగా మనం డబ్బు అవసరమైతే బ్యాంకుకు వెళ్లి లోన్ తీసుకుంటాం. కానీ, గూగుల్ వంటి భారీ కంపెనీలకు వేల కోట్లు అవసరమైనప్పుడు.. అవి నేరుగా ప్రజల నుండి లేదా పెద్ద పెద్ద పెట్టుబడి సంస్థల నుండి
సిలికాన్ సిటీ బెంగళూరు (Bengaluru) లో ట్రాఫిక్ కష్టాలు, క్యాబ్ డ్రైవర్ల క్యాన్సిలేషన్లు, భారీ సర్జ్ చార్జీల గురించి తెలియని వారు ఉండరు. ఈ సమస్యలన్నింటికీ పరిష్కారంగా కేంద్ర సహకార మంత్రిత్వ శా
ఐటీ రంగంలో గత కొంతకాలంగా నెలకొన్న అనిశ్చితి మధ్య, ప్రముఖ ఐటీ దిగ్గజం విప్రో (Wipro) తన ఉద్యోగులకు తీపి కబురు అందించింది. దాదాపు ఏడాది కాలంగా వాయిదా పడుతూ వస్తున్న శాలరీ హైక్ (salary hike) ప్రక్రియను
బంగారం వెండి ధరలు ఈ మధ్య కాలంలో భారీ ర్యాలీ నమోదు చేశాయి. పెట్టుబడిదారులకు లాభాల పంట పండించగా..సామాన్యులకు మాత్రం నిరాశను మిగిల్చాయి. పసిడి కొనుగోలు చేయాలంటేనే భయపడే పరిస్థితులు కనిపిం
చాలామంది ఉద్యోగస్థులు తమ రిటైర్మెంట్ గురించి చాలా ధీమాగా ఉంటారు. దానికి కారణం వారి దగ్గర ఈపీఎఫ్ (EPF), ఎన్పీఎస్ (NPS), కొన్ని ఫిక్స్డ్ డిపాజిట్లు , మరికొన్ని మ్యూచువల్ ఫండ్స్ (mutual funds) లో ఎస్ఐపీ (S
ఒకప్పుడు క్రెడిట్ కార్డ్ (Credit card) పొందాలంటే బ్యాంకుల చుట్టూ తిరగడం, కుప్పలు తెప్పలుగా పేపర్లపై సంతకాలు చేయడం అవసరమయ్యేది. కానీ, ఇప్పుడు కాలం మారింది. కేవలం మీ స్మార్ట్ఫోన్ లేదా ల్యాప్టా
భారతదేశంలో ధరల పెరుగుదల లేదా ద్రవ్యోల్బణం (Inflation) లెక్కించే పద్ధతిలో ప్రభుత్వం ఒక కీలకమైన మార్పు చేసింది. గత పదేళ్లకు పైగా మనం వాడుతున్న పాత పద్ధతికి స్వస్తి పలికి, నేటి కాలానికి తగ్గట్టు
విదేశాల్లో నివసిస్తున్న భారతీయులకు ముఖ్యంగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) లో ఉన్న సుమారు 35 లక్షల మంది ప్రవాస భారతీయులకు కేంద్ర ప్రభుత్వం ఒక అద్భుతమైన శుభవార్త అందించింది. 'పాస్పోర్ట్ సేవ
ఎవరైనా భూగర్భంలోకి లిఫ్ట్లో గంటసేపు వెళితే ఎలా ఉంటుందో ఊహించారా.. చాలామంది కొంచెం లోపలకి వెళ్లగానే భయంతో వణికిపోతారు. ఒకవేళ ఎవరైనా సాహసం చేసినా లోపలంతా చీకటిగా ఉండి ఏమి కానరాక బిక్కుబ
భారతదేశంలో పదవీ విరమణ తర్వాత ఆర్థిక భద్రత కోసం చాలామంది ఎంచుకునే మార్గం నేషనల్ పెన్షన్ సిస్టమ్ (NPS). అయితే సాధారణంగా NPS లో జమ అయిన డబ్బులో కొంత భాగాన్ని తప్పనిసరిగా పెన్షన్ పథకం (Annuity) కోసం ఉం
ప్రముఖ ఫుడ్ డెలివరీ ప్లాట్ఫారమ్ 'జోమాటో' (Zomato) వ్యవస్థాపకుడు దీపిందర్ గోయల్ (Deepinder Goyal) ఇటీవల సోషల్ మీడియాలో చేసిన ఒక ప్రకటన సంచలనం సృష్టిస్తోంది. తన కంపెనీ (Eternal) కోసం గతంలో పనిచేసిన ప్రతిభావంత
బంగారం కొనాలనుకునే వారికి ఇది షాకింగ్ న్యూస్ అని చెప్పొచ్చు. కానీ, ఇప్పటికే కొని పెట్టుకున్న వారికి పండగే. ఎందుకంటే 2026 సంవత్సరం పసిడి ప్రేమికులకు, ఇన్వెస్టర్లకు ఒక అద్భుతమైన సంవత్సరంగా
భారత్-అమెరికా మధ్య మధ్యంతర వాణిజ్య ఒప్పందం కుదిరిన సంగతి విదితమే. అయితే ఈ ఒప్పందంపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. అమెరికా ప్రకటించిన ఏకఫక్ష ఫ్యాక్ట్ షీల్ ఇప్పుడు తీవ్ర వివాదాస్పదమవ
భారతదేశ సిలికాన్ వ్యాలీగా పేరుగాంచిన బెంగళూరు (Bengaluru) నగరం ఇప్పుడు సాఫ్ట్వేర్ కంపెనీలకే కాదు, ఆకాశాన్ని తాకుతున్న అద్దెలకు కూడా కేరాఫ్ అడ్రస్గా మారింది. ఇటీవల సోషల్ మీడియాలో ఒక యువతి చ
ముంబై అంటేనే వేగం, ట్రాఫిక్.. కానీ ఇప్పుడు అదే ముంబై రోడ్లు పాటలు పాడుతున్నాయి! వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. ముంబైలోని ప్రతిష్టాత్మకమైన కోస్టల్ రోడ్డులో ప్రయాణించే వాహనదారులకు
కేరళలోని శబరిమల ఆలయంలో బంగారం దొంగతనం కేసు పలు కీలక మలుపులు తిరుగుతోంది. బంగారం చోరీ కేసులు రోజు రొజుకు కొత్త కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా మరో కొత్త విషయం వెలుగులోకి వచ
ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన కొత్త కార్మిక సంస్కరణలకు వ్యతిరేకంగా కేంద్ర కార్మిక సంఘాలు దేశవ్యాప్తంగా ఫిబ్రవరి 12, 2026 (గురువారం) భారత్ బంద్కు పిలుపునిచ్చాయి. ఈ నేపథ్యంలో ఈరోజు బ్యాంకులు త
ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న భౌగోళిక, రాజకీయ పరిస్థితులతో బంగారం ధరలు చుక్కలు తాకాయి. అదే సమయంలో వెండి ధరలు కూడా ఎగబాకాయి. సామాన్యులు కొనాలంటేనే హడలిపోయే పరిస్థితి నెలకొంది. పెట్టుబడిదా
స్విస్ బహుళజాతి పెట్టుబడి బ్యాంకు, ఆర్థిక సేవల సంస్థ UBS బుధవారం హైదరాబాద్లో తన కొత్త గ్లోబల్ కెపెబిలిటీ సెంటర్ (GCC) ప్రారంభించింది. ఈ కేంద్రం UBSకు నగరంలో తన ఉనికిని బలోపేతం చేసుకోవడానికి మ
ఈ ఏడాది ఆరంభం నుంచి బంగారం ధరలు రాకెట్ వేగంతో దూసుకుపోతున్నాయి. వెండి ధరలు అయితే నింగిని తాకాయి.ఆ తర్వాత కుప్పకూలాయి. అయితే బంగారం ధరలు మాత్రం స్టేబుల్ గా కొనసాగుతున్నాయి. జనవరి నెలలో పె
చాలామంది ఉద్యోగులు తమ పొదుపు మొత్తాన్ని పీపీఎఫ్ (PPF) లేదా బ్యాంకు ఫిక్స్డ్ డిపాజిట్లలో (FD) దాచుకుంటారు. ఇవి సురక్షితమైన ఆప్షన్సే. కానీ, వీటి ద్వారా వచ్చే ఆదాయం ప్రస్తుతం చాలా తక్కువగా ఉంట
ప్రముఖ సెర్చ్ ఇంజన్ దిగ్గజం గూగుల్ (Google) తమ ఉద్యోగుల విషయంలో మరోసారి కీలక నిర్ణయం తీసుకుంది. కంపెనీ అత్యంత వేగంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వైపు మారుతున్న తరుణంలో.. ఆ వేగాన్ని అందుకోలే
గత కొన్ని నెలలుగా రికార్డు స్థాయి లాభాలను అందించిన బంగారం (Gold), వెండి (Silver) ధరలు ఇప్పుడు ఒక్కసారిగా వెనక్కి తగ్గాయి. ఫిబ్రవరి 10 నాటికి, ఎంసీఎక్స్ (MCX) మార్కెట్ లో బంగారం ధరలు సుమారు 10-18 శాతం వరక
భారతదేశంలో బంగారం, వెండి ఎక్స్ఛేంజ్-ట్రేడెడ్ ఫండ్స్ (ETFలు)పై పెట్టుబడిదారుల ఆసక్తి ఇటీవలి నెలల్లో భారీగా పెరిగింది. 2026 జనవరి నాటికి ఈ రెండు ETFలలో నిర్వహణలో ఉన్న మొత్తం ఆస్తుల విలువ (AUM) రూ.3 లక
India-US Trade Deal :భారత్-అమెరికా మధ్య జరిగిన బమధ్యంతర వాణిజ్య ఒప్పందం చుట్టూ కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. రెండు దేశాలు పరస్పర ప్రయోజనాలపై ఆధారపడి ఒక వాణిజ్య ఫ్రేమ్వర్క్ను ప్రకటించిన వెంట
సొంత ఇల్లు అనేది ఈ రోజుల్లో చాలామందికి ఒక తీరని కల. అయితే ప్రస్తుతం పెరుగుతున్న రియల్ ఎస్టేట్ ధరల వల్ల సామాన్యులకు ఇల్లు కొనడం భారంగా మారుతోంది. కానీ, మీకు తెలుసా? మార్కెట్ ధర కంటే సుమారు
భాగ్యనగరంలో లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ నడిపేవారికి హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు గట్టి వార్నింగ్ ఇచ్చారు. మార్చి 1 నుంచి కఠిన రూల్స్ అమల్లోకి తీసుకువస్తున్నామని తెలిపారు. ఎవరైనా డ్రైవి
భారత్ అతి పెద్ద స్మార్ట్ ఫోన్ మార్కెట్.. ఈ రోజుల్లో పిల్లల నుండి పెద్దల వరకు స్మార్ట్ ఫోన్ లేనిదే బతకడం చాలా కష్టం. ప్రతి చిన్న అవసరానికి స్మార్ట్ ఫోన్ వాడుతున్నారు. దీంతో గుర్తు పెట్టుక
భారతదేశంలోని ప్రధాన నగరాల్లో నివసిస్తున్న ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం ఒక తీపి కబురు అందించబోతోంది. ముఖ్యంగా ఐటీ హబ్లుగా పేరొందిన బెంగళూరు (Bengaluru), హైదరాబాద్ (Hyderabad), పూణే వంటి నగరాల్లో ఇళ్ల
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టెక్నాలజీ రంగంలో చరిత్ర సృష్టించేందుకు సిద్ధమైంది. ఒకప్పుడు హైదరాబాద్లో హైటెక్ సిటీ ద్వారా ఐటీ విప్లవానికి నాంది పలికిన అప్పటి సీఎం చంద్రబాబు నాయుడు.. ఇప్పుడు
దేశవ్యాప్తంగా కోట్లాది మంది వేతన జీవులకు కేంద్ర ప్రభుత్వం త్వరలోనే ఒక తీపి కబురు అందించబోతోంది. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) సభ్యుల కోసం ఈ ఏడాది వడ్డీ రేట్లను పెంచాలని ప
అమెరికాలో 2008 గృహ ఆర్థిక సంక్షోభాన్ని ముందుగానే అంచనా వేసి ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన మైఖేల్ బర్రీ గురించి అందరికీ తెలిసే ఉంటుంది. ఈ సారి ఆయన గూగుల్ మీద విరుచుకుపడ్డాడు. గూగుల్ య
మెయిల్ మరియు ఎక్స్ప్రెస్ మార్గాల్లో ప్రయాణించే భారతీయ రైల్వే ప్రయాణికులకు ఇప్పుడు IRCTC ఈ-ప్యాంట్రీ సర్వీస్ ద్వారా కొత్త ఛార్జీతో కూడిన భోజన ఎంపిక లభిస్తుంది, ఇది టికెట్ ఛార్జీలలో కలపకు
ఫిబ్రవరి 12న దేశవ్యాప్త భారత్ బంద్ సాధారణ సమ్మెకు ప్రణాళిక వేయబడింది, విస్తృత భాగస్వామ్యం ఉంటుందని భావిస్తున్నారు. బ్యాంకింగ్ మరియు మార్కెట్ కార్యకలాపాలు కొనసాగే అవకాశం ఉంది, కానీ కొన్
కేంద్ర ప్రభుత్వం దేశీయ విమానయాన రంగంలో కీలక మార్పులకు శ్రీకారం చుట్టింది. సుమారు ఐదేళ్ల విరామం తర్వాత దేశంలోని మరో 11 కీలక విమానాశ్రయాలను ప్రైవేట్ సంస్థలకు లీజుకు ఇచ్చేందుకు ఎయిర్పోర
జీవితంలో విజయం సాధించాలంటే పెద్ద పెద్ద డిగ్రీలు ఉండాలని చాలామంది అనుకుంటారు. కానీ, కష్టపడే తత్వం, పట్టుదల ఉంటే చదువుతో సంబంధం లేకుండా ప్రపంచాన్ని జయించవచ్చని నిరూపించారు తెలంగాణకు చె
ఈ మధ్య కాలంలో బంగారం ధరలు ఎన్నడూ లేనంతగా విపరీతంగా పెరిగాయి. గతేడాది నుండి చూస్తే బంగారం ధరలు పెరగడమే కాని తగ్గడం జరగలేదు. ఏకంగా 10 గ్రాములు రెండు లక్షల రూపాయల వరకు చేరుకునే పరిస్థితి కని
ఈ ఏడాది బంగారం ధరలు భారీగా పెరిగి పసిడి ప్రియులకు లాభాల పంటను పండించాయి. జనవరి నెలలో అయితే సామన్యులు బంగారం అంటే భయపడే పరిస్థితులు నెలకొన్నాయి. ధరలు ఏకంగా నింగిని తాకాయి. పెట్టుబడిదారు
ప్రపంచ వ్యాప్తంగా టెక్ దిగ్గజాలను వణికించిన ఆంత్రోపిక్ (Anthropic)లో ఊహించన పరిణామం చోటు చేసుకుంది. కృత్రిమ మేధస్సు (AI) రంగంలో ప్రపంచవ్యాప్తంగా కీలకంగా మారుతున్న Anthropic సంస్థలో సేఫ్గార్డ్స్ పర
భారత్లో ఇంటర్నెట్ రంగంలో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. ఇప్పటిదాకా 2జీ, 4జీ, 5జీ ప్రపంచాన్ని చూసిన యూజర్లు త్వరలో ఏకంగా 100 జీ చూడబోతున్నారు. దీనికి వేదికగా భారత్ మారబోతోంది.
ప్రస్తుతం బంగారం(Gold) , వెండి (Silver) ధరలు దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టిస్తున్నాయి. గడిచిన ఏడాది కాలంలో ధరలు ఎప్పుడూ లేనంతగా పెరగడమే కాకుండా రోజువారీ మార్పులు విపరీతంగా ఉండటంతో వ్యాపార రం
మన భారతీయులకు బంగారం అంటే ప్రాణం. శుభకార్యాలకైనా, పెట్టుబడికైనా మన మొదటి ఛాయిస్ పసిడి మాత్రమే. అయితే ఇప్పుడు ఈ బంగారం (Gold) గురించి ఒక ఆసక్తికరమైన గణాంకం వెలుగులోకి వచ్చింది. భారతీయ గృహాల వ
ఆదాయపు పన్ను శాఖ తన పాత పద్ధతులకు స్వస్తి పలికి, సరికొత్త పన్ను వ్యవస్థ వైపు అడుగులు వేస్తోంది. 2026 ఏప్రిల్ 1 నుండి కొత్త ట్యాక్స్ రూల్స్ ((Tax rules)) అమలులోకి తీసుకురానుంది. దీనికి సంబంధించిన ముస
ప్రస్తుతం భారతదేశంలో మౌలిక సదుపాయాల కల్పన వేగంగా జరుగుతోంది. అయితే కేవలం ప్రభుత్వం మాత్రమే కాకుండా, సామాన్య ప్రజలను కూడా ఇందులో భాగస్వామ్యం చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. అలాగే వాటి ద
భారతీయ పెట్టుబడిదారుల ధోరణిలో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. సాధారణంగా చాలా మంది స్టాక్ మార్కెట్లలో (Equity Funds) పెట్టుబడి పెట్టడానికి ఆసక్తి చూపిస్తారు. కానీ, ఈ ఏడాది జనవరి నెలలో ఒక అద్భుతం
ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ సంస్థ (EPFO) తమ కుటుంబ సభ్యులకు గుడ్ న్యూస్ తెలిపింది. ఇప్పటివరకు పీఎఫ్ (PF) డబ్బు ఉపసంహరణ అంటే బ్యాంక్ వివరాలు, చెక్, ఆన్లైన్ క్లెయిమ్లు, కొన్నిసార్లు ఎక్కువ సమయం
ఈ వారంలో అంతర్జాతీయంగా ఐటీ రంగం ఒక్కసారిగా కుదుపులకు లోనైన సంగతి విదితమే. దిగ్గజ సాఫ్ట్వేర్ కంపెనీల షేర్లలో భారీ అమ్మకాలు జరగడంతో..ప్రపంచ మార్కెట్లలో సుమారు ఒక ట్రిలియన్ డాలర్ల మేర మా
దాయాది దేశం పాకిస్తాన్, పొరుగుదేశం చైనా నుంచి మన దేశానికి ఎప్పుడు ముప్పు ముంచుకొస్తుందో తెలియదు. అణుక్షణం అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి. ఈ నేపథ్యంలో భారత్ తన రక్షణ రంగాన్ని బలోపేతం చ
ప్రస్తుతం ఇంటర్నెట్ లో ఒక ఎమోషనల్, ఇన్స్పైరింగ్ స్టోరీ బాగా ట్రెండింగ్ (trending) అవుతోంది. సాధారణంగా మన భారతీయులు ఎక్కడికి వెళ్లినా తమ కష్టార్జితంతో ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారు. ముఖ్యంగా
భారతదేశంలో ఆదాయపు పన్ను వ్యవస్థలో కీలకమైన మార్పులు జరగబోతున్నాయి. కేంద్ర ఆదాయపు పన్ను శాఖ ఈ ఏడాది మార్చి నెల మొదటి వారంలో కొత్త ఆదాయపు పన్ను నియమాలు (Income Tax Rules 2026)తో పాటు పన్ను సంబంధిత ఫారాల
ప్రస్తుతం సోషల్ మీడియాలో, వార్తల్లో ఒక వార్త బాగా ట్రెండింగ్ (trending) అవుతోంది. సాధారణంగా సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంటే సమాజంలో ఒక గౌరవం ఉంటుంది. లక్షల జీతాలు, ఏసీ గదుల్లో పని, ఉన్నతమైన జీవనశైలి అ
సాధారణంగా ఎవరైనా మంచి చదువు చదువుకుని, సాఫ్ట్వేర్ ఉద్యోగం సాధిస్తే.. లైఫ్ సెటిల్ అయిపోయింది అని భావిస్తారు. నెలకు లక్షల్లో జీతం, ఏసీ రూముల్లో పని.. ఇది చాలా మంది కల. కానీ, బెంగళూరు (Bengaluru) కు చ
మన దేశంలో రోజురోజుకీ జనాభాతో పాటు సిటీల్లో ట్రాఫిక్ కష్టాలు కూడా రెట్టింపు అవుతున్నాయి. బస్సుల్లో, మెట్రో రైళ్లలో వెళ్దామన్నా రద్దీ తప్పడం లేదు. కేవలం మెట్రో నగరాల్లోనే కాదు. దేశవ్యాప్
బంగారం ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. అంతర్జాతీయంగా నెలకొన్న ఉద్రిక్తతలతో భారీగా పెరిగిన పసిడి ధరలు ఇప్పుడు కిందికి చూస్తున్నాయి. ఈ వారంలో బంగారం ధరలు చాలా వరకు తగ్గి సామాన్యులకు ఊరటనిచ
భారతదేశ ఐటీ, వ్యాపార రంగాలకు భారీ ప్రోత్సాహం ఇస్తూ, ప్రపంచంలోనే అతిపెద్ద అమెరికన్ హోల్సేల్ రిటైలర్లలో ఒకటైన కాస్ట్కో హోల్సేల్ (Costco Wholesale) భారత మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చింది. హైదరాబాద్
బంగారం ధరలు అడ్డూ అదుపు లేకుండా పెరుగుతున్నాయి. గతేడాది నుంచి బంగారం ధరలు సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. జనవరి నెలలో అయితే ఏకంగా 10 గ్రాముల బంగారం రూ. 2 లక్షల సమీపానికి వెళ్లి పసిడి ప
బంగారం ధరలు భగ్గుమన్నాయి. మొన్నటి దాకా నేల చూపులు చూసిన పసిడి ధరలు మళ్లీ కొండెక్కుతున్నాయి. పెళ్లిళ్ల సీజన్ స్టార్ట్ అయిన వేళ బంగారం ధరలు పెరగడంతో మధ్యతరగతి వారు ఆందోళన చెందుతున్నారు.
ఇండియాలో అత్యంత పోటీ ఉన్న స్మార్ట్ఫోన్ మార్కెట్లో ఇప్పుడు కొత్త మార్పులు కనిపిస్తున్నాయి. చైనా హ్యాండ్సెట్ తయారీ దిగ్గజం ఒప్పో.. తన సబ్-బ్రాండ్ రియల్మీ కార్యకలాపాలను భారత్లో ఏకీ
India-US Trade Deal:భారత్ - అమెరికా మధ్య మధ్యంతర ట్రేడ్ డీల్ జరిగిన సంగతి విదితమే. ఈ మేరకు రెండు దేశాలు కూడా సంయుక్త ప్రకటన చేశాయి. అయితే మధ్యంతర ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై రెండు దేశాల సంయుక్త ప్ర
టెలికాం రంగంలో దిగ్గజాలకు ముచ్చెమటలు పట్టించిన రిలయన్స్ జియో మరో సంచలనానికి రెడీ అవుతోంది. ఈ సారి గృహ విద్యుత్ అవసరాలను టార్గెట్ చేసి కొత్త ప్రొడక్ట్ ని మార్కెట్లోకి తీసుకువస్తోంది. ర
అమెరికాకు చెందిన ప్రముఖ ఫైనాన్షియల్ నిపుణులు, ‘రిచ్ డాడ్ పూర్ డాడ్ రచయిత రాబర్ట్ కియోసాకి మరోసారి బిట్కాయిన్పై తన బలమైన నమ్మకాన్ని వ్యక్తం చేశారు. క్రిప్టోకరెన్సీపై విమర్శలు పెరుగు
టాటా సన్స్ (Tata Sons) ఛైర్మన్ ఎన్. చంద్రశేఖరన్ ఏఐ మీద యుద్ధానికి దిగారు. దాంతో తాడో పేడో తేల్చుకునేందుకు రెడీ అయ్యారు. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) భవిష్యత్తును మరింత దగ్గరగా పర్యవేక్షిస్త
బంగారం ధరలు మళ్ళీ పెరుగుదల స్టార్ట్ చేశాయి. ఈ మధ్య కాలంలో భారీగా పతనమైన పసిడి ధరలు తాజాగా ఎగబాకుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా చక్కబడిన భౌగోళిక, రాజకీయ పరిస్థితులు మళ్లీ ఆందోళనకరంగా మారే
బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి. పెట్టుబడిదారులకు లాభాల పంట పండిస్తున్నాయి. అదే సమయంలో సామాన్యులకు భారీ షాక్ ఇస్తున్నాయి. ధరలు పెరుగుదల చూసి పసిడి ప్రియులు లబోదిబోమనే పరిస్థితి. అంద
బంగారం ధరలు తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నాయి. ఎప్పుడు రేట్లు ఎలా మారుతాయో అంతు చిక్కడం లేదు. జనవరి నెలలో ధరలు నింగిని తాకి పెట్టుబడిదారులకు భారీ లాభాలను అందించగా ఫిబ్రవరి నెల వచ్చేసరికి న
భారత్ అధికారికంగా ఏపీ రాజధాని అమరావతి నుంచి క్వాంటం యుగంలోకి అడుగుపెట్టింది. ఇది ఇప్పటివరకు మనం ఉపయోగిస్తున్న సాంప్రదాయ కంప్యూటింగ్ పరిమితులను దాటి, పూర్తిగా కొత్త సాంకేతిక ప్రపంచాన
ఈ రోజుల్లో క్రెడిట్ కార్డ్ (Credit card) వాడకం ఒక అవసరంగా మారిపోయింది. సరైన సమయంలో షాపింగ్ చేయడానికి, రివార్డ్ పాయింట్లు, ఎయిర్పోర్ట్ లాంజ్ యాక్సెస్, డిస్కౌంట్ల కోసం మనం క్రెడిట్ కార్డులను ఎక్
ప్రపంచ టెక్ రంగంలో 2026 సంవత్సరం ఒక చారిత్రాత్మక మైలురాయిగా నిలిచిపోనుంది. ఇది కొత్త గ్యాడ్జెట్లు లేదా ఫోన్ల వల్ల కాదు, టెక్ దిగ్గజాలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) పై పెడుతున్న భారీ పెట్ట
మీరు సోషల్ మీడియాలో బాలీవుడ్ సెలబ్రిటీల ఎయిర్పోర్ట్ లుక్స్ లేదా పెళ్లి ఫోటోలను గమనించారా? గతంలో లాగా కళ్ళను మిరుమిట్లు గొలిపే మెరిసే బంగారు ఆభరణాలు ఇప్పుడు తక్కువగా కనిపిస్తున్నాయి.
ఈ రోజుల్లో స్టాక్ మార్కెట్లలో పెట్టుబడి పెట్టడం వల్ల లాభాలతో పాటు రిస్క్ కూడా ఎక్కువగా ఉంటోంది. అందుకే చాలా మంది తమ కష్టార్జితం భద్రంగా ఉంటూ, స్థిరమైన ఆదాయం రావాలని కోరుకుంటారు. అటువంట
పురావస్తు శాస్త్రవేత్తలు ఇటీవల ఒక సంచలన విషయాన్ని కనుగొన్నారు. ఐరోపా ఖండంలోనే అత్యంత పురాతనమైన బంగారం (Gold) నిధిని బల్గేరియాలోని నల్ల సముద్ర తీర ప్రాంతంలో కనుగొన్నారు. ఇది దాదాపు 6,500 ఏళ్ల
పెట్టుబడి అనగానే భారతీయులకు గుర్తొచ్చేది మొదట బంగారం (Gold). ఆ తర్వాతే స్థిరాస్తి లేదా ఫిక్స్డ్ డిపాజిట్లు. కానీ, కాలం మారుతోంది. అంతర్జాతీయ బ్రోకరేజ్ సంస్థ మోర్గాన్ స్టాన్లీ (Morgan Stanley) తాజా న
గత కొన్ని నెలలుగా వెండి ధరలు (Silver Prices) ఆకాశమే హద్దుగా దూసుకుపోయిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే గడిచిన కేవలం ఏడు రోజుల్లోనే పరిస్థితి పూర్తిగా తలకిందులైంది. జనవరి 29న గరిష్ట స్థాయిలను తాక
భారతదేశ వాణిజ్య రంగంలో ఇప్పుడు 'ట్రేడ్ డీల్' (Trade Deal) అంశం సెగలు పుట్టిస్తోంది. భారత్ అమెరికా మధ్య కుదురుతున్న ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై రైతు సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
మనలో చాలా మంది కష్టపడి సంపాదించిన డబ్బును బ్యాంకుల్లో దాచుకుంటారు. ఎందుకంటే అక్కడ డబ్బు భద్రంగా ఉంటుందని మన నమ్మకం. అయితే బ్యాంకుల్లో మనం దాచుకున్న ప్రతి రూపాయికి రక్షణ ఉంటుందని మీకు త
ఫ్రెంచ్ జ్యోతిష్కుడు నోస్ట్రాడమస్ చేసిన అంచనాలు శతాబ్దాలుగా ప్రజల ఆసక్తిని ఆకర్షిస్తూనే ఉంటాయి. ఆయన రాసిన భవిష్యత్ కథనాలు ప్రస్తుత ప్రపంచ ఆర్థిక పరిస్థితులు, ద్రవ్యోల్బణం, భౌగోళిక రా
హోలీ పండుగ సందర్భంగా ఇండియన్ రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్ ప్రకటించింది. మార్చి 2026లో భారతీయ రైల్వే దేశవ్యాప్తంగా హోలీ పండుగ సందర్భంగా 1,410 ప్రత్యేక రైళ్లు నడపనుంది. డిమాండ్ పెరగడం వల్ల
ఆంధ్రప్రదేశ్ను అధునాతన శాస్త్ర-సాంకేతిక రంగంలో అగ్రగామిగా నిలబెట్టే లక్ష్యంతో Amaravati Quantum Valley ప్రాజెక్ట్ శంకుస్థాపన కార్యక్రమం జరగనుంది. క్వాంటం పరిశోధన, ప్రతిభాభివృద్ధి, పరిశ్రమ-విద్యాస
ప్రపంచానికి చైనా సైలెంట్ గా మరో షాకిచ్చింది. బంగారం ధరలు భారీగా పెరిగి కుప్పకూలిన వేళ డ్రాగన్ కంట్రీ పసిడిని దాచి పెట్టుకుంది. జనవరి నెలలో బంగారం ధరలు విపరీతంగా పెరగడానికి చైనా ప్రధాన
Hyderabad Real Estate: భాగ్యనగరానికి దక్షిణ ద్వారంగా పేరొందిన శంషాబాద్ రియల్ ఎస్టేట్ రంగంలో దూసుకుపోతోంది. రాబోయే సంవత్సరాల్లో ఇది దేశానికే ఒక కీలక హబ్ గా మారనుంది. దీనికి ప్రధాన కారణం దక్షిణ మధ్య
కనిపిస్తున్నాయి. బంగారం, వెండికి ప్రత్యామ్నాయ లోహాలు కూడా పెరుగుతాయా లేదా అనే దానిపై సమాలోచనలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రాగిపై వారి దృష్టి మరల్చుతున్నారు. భవిష్యత్ లో రాగి ధరలు భారీ
భారతీయ రైల్వే ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. రైల్వే మంత్రిత్వ శాఖ మార్చి 1 నుంచి UTS (Unreserved Ticketing System) మొబైల్ యాప్ సేవలను నిలిపివేయాలని నిర్ణయించింది. 2014 డిసెంబర్ 27న ప్రారంభమైన ఈ యాప్ ద్వారా ప్రయాణికు
బంగారం మార్కెట్ అర్థం కాకుండా తయాయింది. ధరలు ఎప్పుడు పెరుగుతాయో మరెప్పుడు తగ్గుతాయో అంతు చిక్కడం లేదు. ఒక్కసారిగా పెరిగిన ధరలు సామాన్యుల గుండ్ గుభేల్ మనిపిస్తున్నాయి. అదే సమయంలో ఒక్కస
వివాహాల సీజన్ సమీపిస్తోంది. ప్రతి ఒక్కరూ బంగారం కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతుంటారు. అయితే పసిడి కొనుగోలుపై సామాన్యులు ఇప్పుడు పెదవి విరుస్తున్నారు. దీనికి కారణం ఏంటంటే బంగారం ధరల్
