నేడు మనం 2026 కొత్త ఏడాదిలోకి అడుగుపెడుతున్నాం. అయితే కొత్త ఏడాదలోకి అడుగుపెడుతూ చాలామంది చాలా రకాల లక్ష్యాలను నిర్దేశించుకుంటుంటారు. వీటినే న్యూ ఇయర్ రిజల్యూషన్స్ అంటారు. అయితే సరిగ్గా
భారతదేశ కార్మిక రంగంలో రాబోతున్న అతిపెద్ద మార్పులకు సమయం ఆసన్నమైంది. 2025 నవంబర్ నుండి అమల్లోకి వచ్చిన నాలుగు కొత్త లేబర్ కోడ్స్ (Labour law) కు సంబంధించి కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ తాజా
2026 నూతన సంవత్సర వేడుకల వేళ దేశవ్యాప్తంగా గిగ్ వర్కర్లు (డెలివరీ ఏజెంట్లు) సమ్మెకు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. అయితే బెంగళూరు (Bengaluru)లో గిగ్ వర్కర్ల సమ్మె ప్రభావం శూన్యంగా ఉంది. ఇన్సెంటి
2025 ముగిసింది. కొత్త ఏడాది వచ్చేసింది. మరి న్యూ ఇయర్ అంటే మన దేశంలో హడావిడి మామూలుగా ఉంటుందా!? పాతఏడాదికి ఘనంగా వీడ్కోలు చెబుతూ.. న్యూ ఇయర్ 2026ని ఆహ్వానించే క్రమంలో భారతీయులు ఫుడ్ విషయంలో అస్
2025 ఏడాదిని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) విప్లవంగా చెప్పకోవచ్చు. గతేడాదిలో మానవులకు సాధ్యం కావనుకున్న ఎన్నో టెక్నాలజీలు ఏఐతో సాధ్యం అయ్యాయి. అయితే ఇది కేవలం శాంపిల్ మాత్రమే. అసలైన సినిమ
ప్రపంచ బియ్యం ఉత్పత్తి రంగంలో భారత్ చరిత్రాత్మక ఘనత సాధించింది. ఇప్పటివరకు ప్రపంచంలోనే అతిపెద్ద బియ్యం ఉత్పత్తిదారుగా ఉన్న చైనాను అధిగమించి భారతదేశం ప్రపంచ బియ్యం ఉత్పత్తిలో నంబర్-1
ప్రపంచ వ్యాప్తంగా వెండి ధరలు పెరగడం భారతదేశంలోని స్థానిక మార్కెట్లను తీవ్రంగా దెబ్బతీసింది. తాజాగా గుజరాత్లోని రాజ్కోట్లో వెండి ట్రేడింగ్ మార్కెట్లో తీవ్ర ఆర్థిక సంక్షోభం నెలకొ
భారత ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన స్వల్పకాలిక ప్రమాదాలపై భారత రిజర్వ్ బ్యాంక్ (RBI) హెచ్చరికలు జారీ చేసింది. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఆర్థిక అనిశ్చితులు, అమెరికా స్టాక్ మార్కెట్లలో కని
కొత్త ఏడాది వచ్చింది.. పసిడి ప్రియులు పాత ఏడాదికి గుడ్ బై చెప్పి కొత్త ఏడాదిలోకి అడుగుపెట్టారు. గత ఏడాది పసిడి ధరలు భారీగా పెరిగి చుక్కలు చూపించాయి. సామాన్యులు బంగారం కొనుగోలు వాయిదా కూడ
2026 కొత్త సంవత్సర ఆరంభంతో పాటు వంట గ్యాస్ ధరలపై కీలక సమాచారం వెలువడింది. జనవరి 1, 2026 నుంచి 19 కిలోగ్రాముల వాణిజ్య LPG సిలిండర్ల ధరలను కేంద్ర ప్రభుత్వం పెంచింది. తాజా నిర్ణయం ప్రకారం.. ఒక్కో వాణిజ
చైనీస్ టెక్నాలజీ కంపెనీల నుంచి తన H200 ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) చిప్లకు భారీ డిమాండ్ రావడంతో.. ఆ అవసరాన్ని తీర్చేందుకు ఎన్విడియా (Nvidia) ఉత్పత్తిని పెంచే ప్రయత్నాల్లో నిమగ్నమైంది. ఈ క్ర
బల్గేరియాకు చెందిన ప్రఖ్యాత ఆధ్యాత్మికవేత్త బాబా వంగా పేరు వినగానే ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనేక మందికి ఆశ్చర్యంతో పాటుగా ఆసక్తి, కొంత భయం కూడా కలుగుతాయి. చూపు కోల్పోయినప్పటికీ, ఆమె చెప్
2026 సంవత్సరం అడుగుపెడుతున్న వేళ బ్యాంకింగ్, ప్రభుత్వ సేవల నిబంధనల్లో పెను మార్పులు రాబోతున్నాయి. ముఖ్యంగా మీ కేవైసీ (KYC) అప్డేట్ నుండి స్మార్ట్ మీటర్ల వరకు ప్రతి అంశం సామాన్యుల జీవితంపై ప
జనవరి 2026 నుండి UPI లావాదేవీల పరిమితుల్లో కొన్ని ముఖ్యమైన మార్పులు రాబోతున్నాయి. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI), రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) డిజిటల్ చెల్లింపులను మరింత సులభతర
Warren Buffett Success Story: అమెరికాలోని ఒమాహాలో చిన్న వయసులో సోడా బాటిళ్లు అమ్మిన ఓ బాలుడు... నేడు ప్రపంచ కార్పోరేట్ సామ్రాజ్యాన్ని శాసిస్తున్నాడు. పేపర్బాయ్ నుంచి మొదలైన అతని ప్రస్థానం నేడు ప్రపంచ పె
2025 సంవత్సరం ముగింపుకు వచ్చేసింది. మానవ చరిత్రలో ఈ ఏడాదిని 'ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విప్లవం'గా చెప్పకోవచ్చు. ఎందుకంటే.. ఒకప్పుడు కేవలం సినిమాల్లో మాత్రమే చూసిన హ్యూమనాయిడ్ రోబోలు, మన ఆల
కేవలం ఒక కోతి బొమ్మ.. ఒక హల్క్ లాంటి క్యారెక్టర్.. కొన్ని ఏఐ (AI) విజువల్స్! వీటితో ఏడాదికి రూ. 35 కోట్ల సంపాదన అంటే మీరు నమ్ముతారా? అవును! మీరు విన్నది నిజమే. ప్రస్తుతం సోషల్ మీడియా ప్రపంచంలో 'AI Slop'
గ్లోబల్ కార్పోరేట్ ఇన్వెస్ట్ మెంట్ రంగంలో చారిత్రాత్మక మలుపు చోటు చేసుకోబోతోంది. ఆరు దశాబ్దాల పాటు బెర్క్షైర్ హాత్వే కు సేవలందించిన లెజెండరీ వారెన్ బఫెట్ తన రిటైర్మెంట్ ప్రకటించారు.
భారతీయ స్టాక్ మార్కెట్ చరిత్రలో 2025 ఒక పీడకలలా మిగిలిపోయింది. గత ఏడాది వరకు ప్రపంచంలోనే అత్యుత్తమంగా రాణించిన మన మార్కెట్లు.. ఈ ఏడాది చివరకు వచ్చేసరికి ప్రపంచంలోనే అత్యంత దారుణంగా నష్టప
2025లో అద్భుతమైన ర్యాలీ అనంతరం సంవత్సరం చివరి ట్రేడింగ్ రోజున బంగారం, వెండి ధరలు ఎంసీఎక్స్ లో పడిపోయాయి. మార్చి 2026కి సంబంధించిన వెండి ఫ్యూచర్స్ 6 శాతం తగ్గి కిలోకు రూ.2,35,952కి చేరింది. ఫిబ్రవరి
ఆపైల్స్ నుంచి రిటైల్, టెలికాం, శక్తి, పదార్థాలు, జీవశాస్త్రాలు, ఆర్థిక సేవలు, మీడియా వరకు విస్తృత రంగాలలో రిలయన్స్ ఇండస్ట్రీస్ కార్యకలాపాలు నిర్వహిస్తోంది. చైర్మన్ ముకేశ్ అంబానీ ప్రక
భారతదేశ ఆర్థిక వ్యవస్థ చరిత్రలో ఒక అద్భుతమైన మైలురాయిని అధిగమించింది. ప్రపంచ దేశాలన్నీ ఆర్థిక మాంద్యం భయంతో వణికిపోతుంటే, మన దేశం మాత్రం దూసుకుపోతోంది. తాజాగా అందిన గణాంకాల ప్రకారం, జప
కంప్యూటర్ సైంటిస్ట్ జెఫ్రీ హింటన్ తాజా ఇంటర్వ్యూలో ఒక షాకింగ్ విషయాన్ని బయటపెట్టారు. మనం అనుకుంటున్న దానికంటే చాలా వేగంగా AI అభివృద్ధి చెందుతోందని, 2026 నాటికి ఇది అనేక ఉద్యోగాలను ప్రభావి
సాధారణంగా పాత రోడ్లను వెడల్పు చేస్తే వాటిని మనం డెవలప్ మెంట్ అంటాం. కానీ, 'గ్రీన్ ఫీల్డ్' అంటే పూర్తిగా కొత్తగా, ఖాళీగా ఉన్న భూముల్లో అత్యాధునిక హంగులతో నిర్మించే రహదారి అని అర్థం. ఇలాంటి
బంగారం ధరలు రెండు రోజుల నుంచి కుప్పకూలాయి. ఈ సంవత్సరం ఆరంభం నుంచి పరుగులు పెట్టించిన బంగారం ధరలు నెల చివరలో భారీగా తగ్గుముఖం పట్టాయి. డిసెంబర్ నెలలో ఆకాశాన్ని తాకిన ధరలు సామాన్యులకు చు
న్యూ ఇయర్ వేడుకలకు హైదరాబాద్ నగరం సిద్ధమైంది. ఈ సందర్భంగాCyberabad నగరంలో ట్రాఫిక్ నియంత్రణలు, డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు, మద్యం విక్రయ పరిమితులు వంటి పలు నియమాలు అమల్లోకి వచ్చాయి. Hyderabad నగర
డిసెంబర్ 31న జొమాటో, స్విగ్గీ, బ్లింకిట్, జెప్టో, అమెజాన్, ఫ్లిప్కార్ట్ వంటి ప్రముఖ డెలివరీ, రిటైల్ ప్లాట్ఫామ్లకు చెందిన గిగ్ వర్కర్లు (Gig Workers) దేశవ్యాప్తంగా సమ్మెకు సిద్ధమవుతున్నారని సమ
పొరుగు దేశం చైనా నుంచి పెరుగుతున్న చౌక ఉక్కు దిగుమతులను నియంత్రించడమే లక్ష్యంగా భారత ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎంపిక చేసిన ఉక్కు ఉత్పత్తులపై మూడు సంవత్సరాల పాటు దిగుమతి సుంకం (
Budget 2026 Wishlist:భారత పన్ను వ్యవస్థా విధానం గత కొన్నేళ్లుగా పన్ను చెల్లింపుదారులకు తగ్గింపులు, మినహాయింపుల ద్వారా కొంతమేరకు ఉపశమనాన్ని అందిస్తోంది. అయితే, ఈ ప్రయోజనాలు ప్రధానంగా పాత పన్ను విధా
అగ్రరాజ్యం అమెరికా విధిస్తున్న సుంకాలతో పొరుగుదేశం చైనా అలర్ట్ అయింది. ముందస్తు చర్యలు తీసుకుంటూ దేశీయ రంగాన్ని బలోపేతం చేసుకుంటూ ముందుకు సాగుతోంది. తాజాగా మరో సంచలన నిర్ణయం తీసుకుని
దేశవ్యాప్తంగా బంగారం, వెండి ధరల్లో ఇటీవల చోటు చేసుకున్న మార్పులు సామాన్య ప్రజలతో పాటు ఆర్థిక వర్గాల్లోనూ తీవ్రమైన చర్చకు దారి తీస్తున్నాయి. భారతీయుల పెట్టుబడి అలవాట్లను పరిశీలిస్తే,
భారతదేశం నుంచి సంపన్నులైన కోటీశ్వరులు విదేశాలకు తరలిపోతున్న మార్పు గత కొన్నేళ్లుగా కొనసాగుతోంది. చాలా మంది దీనికి కాలుష్యం, పన్నులు, జీవన ప్రమాణాలు లేదా విదేశాల్లో విలాసవంతమైన జీవితం
చాలా మంది తమ దగ్గర పెద్ద మొత్తం డబ్బు ఉన్నప్పుడే పెట్టుబడి పెట్టాలని భావిస్తుంటారు. కానీ, ఆర్థిక నిపుణుల అభిప్రాయం ప్రకారం.. పెట్టుబడి మొత్తానికి ఇచ్చే ప్రాధాన్యత కంటే 'క్రమశిక్షణ' (Discipline)
reliance Jio IPO: భారతీయ స్టాక్ మార్కెట్ చరిత్రలో 2026 సంవత్సరం ఒక చారిత్రాత్మక ఘట్టానికి వేదిక కాబోతోంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ (RIL) తన టెలికాం, డిజిటల్ విభాగమైన 'జియో ప్లాట్ఫారమ్స్'ను మార్కెట్లో లిస
కృత్రిమ మేధస్సు (AI) టెక్ రంగాన్ని వేగంగా మార్చేస్తోంది.దీంతో ప్రపంచవ్యాప్తంగా టెక్ ఉద్యోగులు విపత్కర పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. ఒకవైపు AI ఆధారిత టెక్నాలజీలు ఉత్పాదకతను పెంచుతున్నప
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఇళ్ల కొనుగోలు ప్రక్రియ వేగంగా మారుతోంది. ముఖ్యంగా అమెరికాలో చాలా మంది కుటుంబాలు ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సహాయంతో తమ కలల ఇంటిని వెతుక్కుంటున్నా
బంగారం భారతీయులకు తరతరాల నుంచి ఎంతో ప్రత్యేకత ఉంది. బంగారాన్ని అమితంగా ప్రేమిస్తారు. ఇతర దేశాలతో పోలిస్తే.. భారతీయ సమాజంలో బంగారానికి ఉన్న ప్రాధాన్యం ఎంతో ప్రత్యేకమైనది. వివాహాలు, పండు
ఇటీవల బెంగళూరు(bengaluru)కు చెందిన 'అఫ్లాగ్' (Aflog) సంస్థ సీఈఓ రోహిత్ ష్రాఫ్ లింక్డ్ఇన్ లో పెట్టిన ఒక పోస్ట్ పారిశ్రామిక వర్గాల్లో పెద్ద దుమారాన్నే లేపింది. భారత్లో వ్యాపారాన్ని నిర్మించాలనే
ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడిదారులు సాధారణంగా బంగారం, రియల్ ఎస్టేట్ లేదా టెక్నాలజీ స్టాక్స్ వైపు పరుగులు తీస్తుంటారు. కానీ, సైలెంట్గా ఎవరికీ తెలియకుండా ఒక పరిశ్రమ మాత్రం విదేశీ మార్కెట
అమెరికాలోకి వలసలను నియంత్రించేందుకు ట్రంప్ సర్కారు మరింత కఠినమైన చర్యలు చేపడుతున్న నేపథ్యంలో.. అక్కడ నివసిస్తున్న వలసదారుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. ముఖ్యంగా భారతీయ H-1B వీసా నిపుణుల్ల
హైదరాబాద్ నుండి విజయవాడకు వెళ్లాలంటే ప్రస్తుతం ట్రైన్లో కనీసం 5 నుండి 6 గంటల సమయం పడుతోంది. వందే భారత్ లాంటి ప్రీమియం రైళ్లు వచ్చాక ఈ సమయం 4 గంటలకు తగ్గింది. అయితే భవిష్యత్తులో ఈ దూరాన్ని
బంగారం ధరలు కుప్పకూలాయి. ఈ ఏడాది ఆరంభం నుంచి పరుగులు పెట్టించిన బంగారం ధరలు నెల చివరలో భారీగా పతనమయ్యాయి. ముఖ్యంగా డిసెంబర్ నెలలో నింగిని తాకి సామాన్యులకు భారీ షాక్ ఇచ్చాయి. పసిడి కొనుగ
వెండి ధరలు(silver rate) ప్రస్తుతం ఒక 'రోలర్ కోస్టర్ రైడ్'లా కనిపిస్తున్నాయి. సోమవారం ఉదయం కిలో వెండి ధర ఎంసీఎక్స్ (MCX) మార్కెట్లో రూ.2,54,174 వద్ద ఆల్టైమ్ రికార్డును సృష్టించి అందరినీ ఆశ్చర్యపరిచింది.
2025 సంవత్సరం ముగుస్తోంది. ఈ ఏడాది గ్లోబల్ ఎకానమీ చరిత్రలో ఒక విలక్షణమైన అధ్యాయంగా నిలిచిపోతుంది. డొనాల్డ్ ట్రంప్ తన రెండో విడత పాలనలో అమెరికా ఫస్ట్ అనే నినాదంతో టారిఫ్ (సుంకాల) యుద్ధాన్ని
ప్రస్తుతం ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో అత్యంత కీలకమైన ఆస్తులలో వెండి ఒకటిగా మారింది. స్టాక్స్, బాండ్లు లాంటి ఆస్తుల మాదిరిగా నేరుగా ఆదాయం ఇవ్వకపోయినా, వెండి పెరుగుతున్న పారిశ్రామిక వినియో
ప్రపంచ బులియన్ మార్కెట్లో భారీ ర్యాలీ తర్వాత వెండి ధరలు ఒక్కసారిగా కుప్పకులాయి. వ్యాపారులు లాభాలను బుక్ చేసుకోవడంతో MCXలో వెండి ఫ్యూచర్స్ ధరలు కిలోకు రూ.21 వేల మేర పతనమయ్యాయి. కేవలం గంట వ్
వెండి ధరలు ఈ నెలలో చరిత్రలో ఎన్నడూ లేని స్థాయికి చేరుకోవడం ప్రపంచ మార్కెట్లను కలవరపరుస్తోంది. ఈ పరిణామంపై టెస్లా, స్పేస్ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ స్పష్టమైన హెచ్చరిక చేశారు. వెండి ధరల ప
వెండి వెలుగులు జిలుగులతో హోయలు పోతోంది. సామాన్యుడికి అందనంత దూరానికి వెండి ధరలు చేరుకున్నాయి. రోజు రోజుకు దాని ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. దేశీయ మార్కెట్లో కిలో వెండి దాదాపు రూ.20 వేల
కర్ణాటకలో నమోదు అయిన వాహనదారులకు ఇతర రాష్ట్రాల్లో బిగ్ షాక్ ఎదురవుతోంది. దీనికి ప్రధాన కారణం ఏంటంటే.. కర్ణాటక ప్రభుత్వ కాలుష్య నియంత్రణ ధృవీకరణ పత్రం (PUCC) డేటాబేస్ కేంద్ర ప్రభుత్వ వాహన (ప
బంగారం ధరల్లో భారీగా పెరుగుదల చోటు చేసుకుంటోంది. డిసెంబర్ నెల మొత్తం బంగారం ధరలు భారీగా పెరుగుతూ వచ్చాయి. వచ్చే ఏడాది కూడా ఇదే పెరుగుదల కనిపించే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నార
భారతదేశ సిలికాన్ సిటీ బెంగళూరు అంటే ట్రాఫిక్ నగరంగా పేరు ఉంది. నగరంలో ప్రయాణించాలంటే నరకయాతన అనుభవించాల్సిందే. ఎక్కడ చూసినా ట్రాపిక్ జామ్ నెలకొని ఉంటుంది. ఉదయం కార్యాలయాలకు వెళ్లేవార
నేటి కాలంలో మధ్యతరగతి వారికి అప్పు అనేది కామన్ అయిపోయింది. మంచి ఉద్యోగం చేస్తున్నవారికైనా, స్థిరమైన ఆదాయం ఉన్నవారికైనా కొన్ని సందర్భాల్లో రుణం (లోన్) తీసుకోవాల్సిన పరిస్థితులు ఎదురవు
బంగారం కన్నా వెండి ఇప్పుడు చాలా విలువైనదిగా మారుతోంది. ప్రపంచ వ్యాప్తంగా సిల్వర్ ధరలు అమిత వేగంతో దూసుకుపోతున్నాయి. గ్లోబల్ మార్కెట్లలో నెలకొన్న అస్థిర పరిస్థితులు వెండి ధరలను అమాంతం
2025 సంవత్సరం ముగుస్తోంది. ఈ ఏడాది ఇండియా ఆర్థికంగా ఎంతో ఎదిగినా, సామాన్య మరియు మధ్యతరగతి భారతీయుల మనసుల్లో కొన్ని రహస్య ఆందోళనలు మాత్రం అలాగే ఉండిపోయాయి. మిత్రులతో కాఫీ తాగుతున్నప్పుడో
చాలా మంది తమ చిన్నతనంలోనో లేదా అవగాహన లేకనో వింత వింత పేర్లతో జీమెయిల్ అడ్రస్లను క్రియేట్ చేసుకుంటారు. ఆ తర్వాత ప్రొఫెషనల్ అవసరాల కోసం ఆ అడ్రస్ను చెప్పాలంటే ఇబ్బందిగా అనిపిస్తుంది. ఇ
2025 సంవత్సరం పన్ను చెల్లింపుదారులకు అనేక కొత్త పాఠాలను నేర్పింది. ముఖ్యంగా ఆదాయపు పన్ను నిబంధనలలో వచ్చిన మార్పులు, మారుతున్న పెట్టుబడి ధోరణులు చూస్తుంటే.. ముందస్తుగా ట్యాక్స్ ప్లానింగ్
పొగ తాగడం ఆరోగ్యానికి హానికరం అని తెలుసు.. కానీ, ఇప్పుడు అది జేబుకు కూడా చాలా హానికరం కాబోతోంది. కేంద్ర ప్రభుత్వం తీసుకురాబోతున్న సరికొత్త చట్టం వల్ల దేశంలో సిగరెట్ ధర (cigarette cost) సామాన్యుడిక
ఒకప్పుడు మనం వాడుతున్న మొబైల్ ఫోన్ల వెనుక 'మేడ్ ఇన్ చైనా' లేదా 'మేడ్ ఇన్ వియత్నాం' అని కనిపించేది. కానీ, ఇప్పుడు సీన్ పూర్తిగా మారిపోయింది. ప్రస్తుతం మీరు వాడుతున్న స్మార్ట్ఫోన్ వెనుక మేక
భారతదేశంలో పెళ్లి అంటే కేవలం ఇద్దరు వ్యక్తుల కలయిక మాత్రమే కాదు.. అది ఒక భారీ వేడుక.. అంతకు మించి ఒక భారీ ఖర్చుతో కూడుకున్న విషయం. ఇటీవల ప్రముఖ ఫైనాన్స్ నిపుణుడు సార్థక్ అహుజా లింక్డ్ ఇన్
బంగారం అంటే భారతీయులకు ఒక సెంటిమెంట్ మాత్రమే కాదు.. ఒక సురక్షితమైన పెట్టుబడి కూడా. అయితే గత కొన్ని రోజులుగా బంగారం ధరలు (gold rates) చూస్తుంటే మధ్యతరగతి సామాన్యుడికి చమటలు పడుతున్నాయి. అంతర్జా
gig workers strike : న్యూ ఇయర్ వేడుకల కోసం మీరు భారీ ప్లాన్స్ వేసుకుంటున్నారా? డిసెంబర్ 31న రాత్రి వేడివేడిగా ఫుడ్ ఆర్డర్ చేద్దామనుకుంటున్నారా? అయితే మీకు ఇది చేదు వార్త అవ్వొచ్చు. ఎందుకంటే.. డిసెంబర్
మన దేశంలో సామాన్యుడికి అత్యంత చేరువలో ఉన్న రవాణా సౌకర్యం ఏదంటే అది కచ్చితంగా రైల్వేస్ (indian railways) మాత్రమే. లక్షలాది మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చే రైల్వే శాఖ.. రాబోయే 2026 నాటికి తన రూప
ప్రపంచవ్యాప్తంగా వడ్డీ రేట్ల కోతలపై పెరుగుతున్న అంచనాలు, నిరంతర ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు, అలాగే కొనసాగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల మధ్య 2026 లోకి అడుగుపెడుతున్నాం. ఈ పరిస్థితుల్లో పెట
కోవిడ్ మహమ్మారి తర్వాత ప్రపంచవ్యాప్తంగా పని విధానాల్లో వచ్చిన అతిపెద్ద మార్పు ఏంటంటే వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పవచ్చు. అయితే 2025 నాటికి ఆ మోడల్ క్రమంగా ముగింపు దశకు చేరుకుంటున్నట్లు స్పష
భారతదేశంలో 2025లో డిజిటల్ బంగారం అమ్మకాలు భారీగా పెరిగాయి. జనవరి - నవంబర్ మధ్య కాలంలో భారతీయులు దాదాపు 12 టన్నుల బంగారాన్ని కొనుగోలు చేశారని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ (WGC) నివేదించింది. అయితే డి
Hyderabad New Year Eve Guidelines:2026 నూతన సంవత్సరం వేడుకలను ప్రశాంతంగా, సురక్షితంగా నిర్వహించడమే లక్ష్యంగా హైదరాబాద్ నగర పోలీసులు కఠినమైన భద్రతా చర్యలను అమలు చేస్తున్నారు. ఇందులో భాగంగా ‘జీరో డ్రగ్స్' విధా
బంగారం ధరలు తగ్గేదేలే అంటూ దూసుకుపోతున్నాయి. గత వారం రోజుల నుంచి ధరలు భారీగా పెరుగుతూ వస్తున్నాయి. వచ్చే ఏడాది కూడా ఇదే ఊపు కనిపించే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అమెరికా తీ
హైదరాబాద్లోని ఐటీ కారిడార్లో సొంత ఇల్లు కలిగి ఉండాలని అనేక మధ్యతరగతి, తక్కువ ఆదాయ వర్గాల కుటుంబాలు కోరుకుంటాయి. అయితే భూమి ధరలు, ఫ్లాట్ రేట్లు ఆకాశాన్ని తాకుతున్న ప్రస్తుత పరిస్థితు
Hyderabad Real Estate: హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ ప్రస్తుతం మందగమనం దిశగా సాగుతోంది. దేశంలోని ప్రముఖ రియల్ ఎస్టేట్ కన్సల్టెన్సీ సంస్థలలో ఒకటైన అనరాక్ (Anarock) శుక్రవారం విడుదల చేసిన తాజా గణ
డిసెంబర్ 19తో ముగిసిన వారంలో భారతదేశ విదేశీ మారక నిల్వలు (Forex Reserves) భారీగా పెరిగాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం.. ఈ వారంలో ఫారెక్స్ నిల్వలు 4.37 బిలియన్ డాలర్
జీవితంలో ఒకసారి వ్యాపారం దెబ్బతింటే చాలా మంది నిరాశతో కుంగిపోతారు. కానీ, పడిలేచిన కెరటమే అసలైన విజేత అని నిరూపించాడు చైనాకు చెందిన 25 ఏళ్ల యువకుడు 'జాంగ్ జుకియాంగ్'. అప్పుల ఊబిలో కూరుకుపో
ఒక నగరం తనను తాను ప్రపంచానికి పరిచయం చేసుకోవడానికి అక్కడి ఆహారం కంటే గొప్ప మార్గం మరొకటి లేదు. పర్యాటకులు ఒక చోట చూసిన కట్టడాలను మర్చిపోతారేమో! కానీ, అక్కడ తిన్న రుచులను మాత్రం జీవితాంత
ప్రముఖ టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో తన యూజర్లకు అదిరిపోయే న్యూ ఇయర్ (New Year) గిఫ్ట్ ను ప్రకటించింది. 2026 నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని 'హ్యాపీ న్యూ ఇయర్ 2026' పేరుతో సరికొత్త ప్రీపెయిడ్ ప్ల
ఒకప్పుడు ఆఫీసు అంటే ఉదయం 9 నుండి సాయంత్రం 5 గంటల వరకు ఒకే డెస్క్ దగ్గర కూర్చోవడం. కానీ 2026 నాటికి ఈ పరిస్థితి పూర్తిగా మారిపోబోతోంది. 'ది ఇన్స్టంట్ గ్రూప్' నివేదిక ప్రకారం.. రాబోయే ఏడాదిలో మన
బంగారం అంటే భారతీయులకు ఎంతో సెంటిమెంట్. అయితే ప్రస్తుతం ఆ సెంటిమెంట్కు ధరల సెగ తగులుతోంది. గత నాలుగు రోజులుగా భారత మార్కెట్లో బంగారం ధరలు (Gold Rates) దూసుకుపోతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో
భారత దేశం ఇప్పుడు పర్యావరణ పరిరక్షణ దిశగా అడుగులు వేస్తోంది. ఇప్పుడు భారత్ నెక్స్ట్ టార్గెట్ నెట్ జీరో. దీని గురించి ప్రపంచ దేశాలన్నీ ఎప్పటి నుంచో మాట్లాడుతున్నాయి. అయితేపర్యావరణ మార్
దేశవ్యాప్తంగా వాహనాల సంఖ్య పెరుగుతుండటంతో, ఇంధన అవసరాలను తీర్చేందుకు చమురు కంపెనీలు శరవేగంగా విస్తరిస్తున్నాయి. తాజా సమాచారం ప్రకారం.. భారతదేశంలో పెట్రోల్ బంకుల సంఖ్య లక్ష దాటింది. కే
సాధారణంగా ఉదయం లేచిన దగ్గర నుండి రాత్రి పడుకునే వరకు మనం చేసే ప్రతి చిన్న లావాదేవీలో పది రూపాయల పాత్ర చాలా పెద్దది. పాల ప్యాకెట్ దగ్గర నుండి కూరగాయల మార్కెట్ వరకు.. చిల్లర సమస్య రాకుండా ఉ
భారతీయ ఇన్వెస్టర్లకు సాధారణంగా బంగారం, వెండి అంటేనే అమితమైన ఇష్టం. సురక్షితమైన పెట్టుబడి అంటే అందరూ బంగారం (gold) లేదా వెండి (silver) వైపే చూస్తారు. ఎందుకంటే ఈ ఏడాది గోల్డ్ దాదాపు 78 శాతం రిటర్న్స
హైదరాబాద్ వాసులకు 'గోవా' అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వీకెండ్ వస్తే చాలు స్నేహితులతో కలిసి కారు వేసుకుని గోవా బీచ్లకు వెళ్లాలని ప్లాన్ చేస్తారు. అయితే ప్రస్తుతం ఉన్న రో
మనందరం ప్రతిరోజూ వాడే మెసేజింగ్ యాప్ వాట్సాప్(WhatsApp).. ఇప్పుడు దేశంలో హాట్ టాపిక్గా మారింది. మీరు వింటే ఆశ్చర్యపోతారు. కానీ మన దేశంలో ప్రతి నెలా సగటున దాదాపు కోటి (10 మిలియన్లు) వాట్సాప్ అకౌం
భారతదేశ విమానయాన రంగంలో ప్రస్తుతం మోనోపోలీ నడుస్తుంది. బడ్జెట్ ఫ్లైట్స్ కేటగిరీలో ఇండిగో (IndiGo) ఒక్కటే పెత్తనం చెలాయిస్తోంది. దేశీయ విమాన ప్రయాణాల్లో దాదాపు 65 శాతానికి పైగా మార్కెట్ వాటా
ప్రతి ఏటా డిసెంబర్ 25 వచ్చిందంటే చాలు.. ప్రపంచవ్యాప్తంగా పిల్లలందరూ ఆశగా ఎదురుచూసే పేరు 'సాంటా క్లాజ్' (Santa Claus). ఎర్రటి డ్రస్సు, తెల్లటి గడ్డం, వీపున ఒక పెద్ద గిఫ్టుల మూటతో కనిపించే శాంటా.. అదే క
మనదేశంలో పెళ్లి అంటే కేవలం రెండు మనసుల కలయిక మాత్రమే కాదు.. అది ఒక పెద్ద వేడుక. ఇక్కడ పెళ్లిళ్లు కన్నుల పండుగగా జరుగుతాయి. దానికయ్యే ఖర్చు కూడా అంతే ఉంటుంది. అయితే 2025 సంవత్సరంలో బంగారం (gold) ధ
దేశంలో ప్రముఖ ఐటీ సంస్థ ఇన్ఫోసిస్, కృత్రిమ మేధస్సు (AI) ఆధారిత సేవలను ముందుకు తీసుకెళ్లే లక్ష్యంతో.. ఫ్రెషర్లకు ఎంట్రీ-లెవల్ జీతాలను భారీగా పెంచింది. డిజిటల్ నేటివ్ ప్రతిభను ఆకర్షించడమే ల
బంగారం ధరలు పెరిగి సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్న పరిణామాల ప్రభావం దేశ బులియన్ మార్కెట్పై పడుతోంది. ముఖ్యంగా అమెరికా-వెనిజులాల మధ్య పెరుగుతున్
2000 సంవత్సరం నుండి ఇప్పటి వరకు ప్రపంచ దేశాలు గోల్డ్ నిల్వలను గణనీయంగా పెంచుకుంటూ వచ్చాయి ఎందుకంటే ఈ బంగారంను ఆర్థిక భద్రత, విన్డి డాలర్ ఆధారంపై తగ్గింపు, అంతర్జాతీయ ఉనికిని నిలబెట్టుకు
భారతదేశంలో సెమీకండక్టర్ మార్కెట్ వేగంగా విస్తరిస్తోంది. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (PIB) అంచనాల ప్రకారం.. 2030 నాటికి భారత సెమీకండక్టర్ మార్కెట్ విలువ USD 100-110 బిలియన్ డాలర్లు (రూ.9-10 లక్షల కోట్లు) చ
డిసెంబర్ 23న Silver ధరలు అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సుకు 72 డాలర్ల మార్కును దాటడం ద్వారా మరో చరిత్రాత్మక ఘట్టాన్ని నమోదు చేశాయి. ఈ ఏడాది మొత్తం వెండి ప్రదర్శన పెట్టుబడిదారులను ఆశ్చర్యానికి గుర
2025 సంవత్సరం బంగారం కంటే వెండికే ఎక్కువగా కలిసి వచ్చిందని చెప్పాలి. గ్లోబల్ మార్కెట్లో వెండి ధరలు మునుపెన్నడూ లేని విధంగా ఆకాశాన్ని తాకుతున్నాయి. ప్రస్తుతం ఒక గ్రాము వెండి ధర రూ. 226 ఉండగా
