డిజిటల్ పేమెంట్స్ రంగంలో దూసుకుపోతున్న అమెజాన్ పే (Amazon Pay) ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ రంగంలోకి కూడా అడుగుపెట్టింది. ఇప్పటివరకు కేవలం రీఛార్జీలు, బిల్లు చెల్లింపులకే పరిమితమైన ఈ యాప్.. ఇప్పు
భారతీయ స్మార్ట్ఫోన్ మార్కెట్లో మిడ్-రేంజ్ సెగ్మెంట్లో పోటీ ఎప్పుడూ రసవత్తరంగానే ఉంటుంది. తాజాగా రియల్మీ కంపెనీ తన ప్రతిష్టాత్మక రియల్ మీ 16 ప్రో (Realme 16 Pro), 16 ప్రో+ మోడళ్లను భారత్లో విడుద
ప్రస్తుతం బులియన్ మార్కెట్లో వెండి ధరలు చుక్కలను తాకుతున్నాయి. ఈరోజే వెండి ధర ఏకంగా కేజీకి రూ. 12,000 పెరిగి అందరినీ ఆశ్చర్యపరిచింది. ప్రస్తుతం మార్కెట్లో కేజీ వెండి ధర రూ. 2,83,000 కు చేరుకుంద
అగ్రరాజ్యం అమెరికా దెబ్బకు సహజ సంపదలతో అలరారే వెనిజులా దిక్కుతోచని స్థితిలోకి వెళ్లిపోయింది. వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురోను అధికారం నుంచి తొలగించిన అనంతరం ట్రంప్ మరో బాంబు పేల్
భారతదేశ సిలికాన్ వ్యాలీగా పేరుగాంచిన బెంగళూరు (Bengaluru) లో సాఫ్ట్వేర్ ఉద్యోగాలు ఎంత వేగంగా పెరుగుతున్నాయో.. ఇళ్ల అద్దెలు కూడా అంతే వేగంగా ఆకాశాన్ని తాకుతున్నాయి. తాజాగా ఒక వ్యక్తికి, ఒక ఇంట
మీరు తరచుగా ఓలా లేదా ఉబర్ వంటి ప్రైవేట్ క్యాబ్ సర్వీసులను వాడుతున్నారా? అయితే మీకు ఒక అదిరిపోయే అప్డేట్! భారత ప్రభుత్వం క్యాబ్ రైడ్స్ కోసం ఓ కొత్త యాప్ను తీసుకొచ్చింది. అదే భారత్ ట్యాక
Real Estate Budget 2026:కేంద్ర బడ్జెట్ 2026 సమీపిస్తున్ననేపథ్యంలో భారతదేశ గృహ ఆర్థిక వ్యవస్థ మీద బడ్జెట్లో ఏమైనా ప్రయోజనాలు ఉంటాయా అనే ఆసక్తికర చర్చకు తెరలేచింది.. వేగంగా పెరుగుతున్న పట్టణీకరణ వల్ల తక
భారతదేశంలో ప్రతి ఏటా ఫిబ్రవరి 1వ తేదీన దేశం మొత్తం టీవీలకు అతుక్కుపోతుంది. ఎందుకంటే ఆ రోజున కేంద్ర బడ్జెట్ విడుదల చేస్తారు. బడ్జెట్ అనౌన్స్ చేస్తున్నారంటే ప్రతీ ఒక్కరూ ఏమేం ధరలుపెరుగుత
Budget 2026: ఈ ఏడాది పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జనవరి 31 నుంచి ప్రారంభం కానున్నాయి. ఫిబ్రవరి 15 కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సభలో బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశాలు ఉన్నాయని వార్తలు వస్తు
టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన హార్రర్-కామెడీ మూవీ రాజాసాబ్ (Raja Saab) మరికొద్ది గంటల్లో థియేటర్లలో సందడి చేయబోతోంది. అయితే ఈ సినిమా విడుదల కంటే ముందే టికెట్ ధరల వ్యవహారం ఇప్పుడు ట్రే
భాగ్యనగర వాసులకు గుడ్ న్యూస్! ముఖ్యంగా సికింద్రాబాద్, శామీర్పేట వైపు ప్రయాణించే వారికి ఇది నిజంగా తీపి కబురు అనే చెప్పాలి. ఎందుకంటే.. ఆ రూట్ లో భారీ ఫ్లైఓవర్ రానుంది. హైదరాబాద్ (Hyderabad ) నగరం
వచ్చే కేంద్ర బడ్జెట్ను ఫిబ్రవరి 1న సమర్పించే అవకాశం ఉంది. ఈసారి ఆ తేదీ ఆదివారం కావడంతో, అదే రోజు ప్రవేశపెట్టే అవకాశాలున్నాయి. అయితే, పార్లమెంటరీ వ్యవహారాల కేబినెట్ కమిటీ (CCPA) నుండి దీనిపై
బడ్జెట్ 2026 సమీపిస్తున్న నేపథ్యంలో, వ్యక్తిగత ఆదాయపు పన్ను సంస్కరణలపై పన్ను చెల్లింపుదారులు, ఆర్థిక నిపుణులు ఇప్పటికే ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ద్రవ్యోల్బణం, మారుతున్న జీవనశైలి, భార
ప్రస్తుతం ప్రపంచం మొత్తం భారతదేశం వైపు చూస్తోంది. ముఖ్యంగా ఎలక్ట్రానిక్స్, సెమీకండక్టర్ల తయారీలో భారత్ ఒక గ్లోబల్ పవర్హౌస్గా ఎదగాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ క్రమంలో రాబోయే బడ్జెట్
బంగారం ధరలు పరుగులు పెడుతున్నాయి. 2025లో పసిడి ప్రియులకు చుక్కలు చూపించిన ధరలు 2026లో తగ్గుతాయని భావిస్తే.. ఎక్కడ తగ్గేది లేదంటూ దూసుకుపోతున్నాయి. జనవరి మొదటి వారంలోనే బంగారం ధరలు నింగిని తా
టాటా పవర్ రెన్యూవబుల్ ఎనర్జీ లిమిటెడ్ (TPREL) భారతదేశ సౌర తయారీ రంగంలో కీలక మైలురాయిగా నిలిచే ఒక భారీ ప్రాజెక్టును ఆంధ్రప్రదేశ్లో ప్రారంభించనుంది. దేశంలోనే అతిపెద్దదైన 10 గిగావాట్ల సామర్థ
గత వారాంతంలో వెనిజువెలా అధ్యక్షుడు నికోలస్ మదురో అధికార పతనం తరువాత.. ప్రపంచ దృష్టి మళ్లీ ఆ దేశ సంపదలపై కేంద్రీకృతమైంది. ఇప్పటివరకు ప్రధానంగా వెనిజులా వద్ద ఉన్న విస్తారమైన చమురు నిల్వల
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల తీసుకుంటున్న కీలక నిర్ణయాలు ప్రపంచ రాజకీయ వేదికపై తీవ్ర చర్చలకు దారి తీస్తున్నాయి. విదేశాంగ విధానం, వాణిజ్యం, వలస విధానాల విషయంలో ట్రంప్ అవలంబ
బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి. అమెరికా తీసుకుంటున్న నిర్ణయాలు బంగారం ధరలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. వెనిజులాపై దాడి చేయడం అలాగే లాటిన్ అమెరికా దేశాలకు వార్నింగ్ ఇవ్వండి వంటి వ
నేటి కాలంలో మనం స్మార్ట్ఫోన్ తీసి ఆర్డర్ ఇస్తే చాలు. 10 నిమిషాల్లో వేడి వేడి బిర్యానీ లేదా ఇంట్లోకి కావాల్సిన సరుకులు మన గుమ్మం ముందుకు వచ్చేస్తున్నాయి. ఈ వేగవంతమైన సేవ వెనుక ఉన్నది వేల
తమ పిల్లలు ప్రయోజకులు కావాలని, వారికి ఆర్థికంగా ఎటువంటి ఇబ్బందులు రాకూడదని ప్రతి తల్లిదండ్రులకు ఉంటుంది. కానీ, పెరుగుతున్న కాలేజీ ఫీజులు, పెళ్లి ఖర్చులు చూస్తుంటే కాస్త భయం వేయడం సహజం.
ఎక్కడో మారుమూల చిన్న గ్రామం నుండి 12 రూపాయలతో నగరానికి వచ్చిన ఓ యువకుడు తదనంతర కాలంలో రూ. 12 వేల కోట్ల సామ్రాజ్యానికి అధిపతి అయ్యాడు. అయితే అతని విజయం వెనుక కష్టంతో పాటు దేవునిపై నమ్మకం కూడ
భారతదేశంలోని ప్రముఖ టెక్ సంస్థల్లో ఒకటైన విప్రో తన హైబ్రిడ్ వర్క్ విధానాన్ని మరింత కఠినతరం చేసింది. ఉద్యోగులు ఇకపై వారానికి కనీసం మూడు రోజులు కార్యాలయానికి హాజరవ్వాలని.. ఆ రోజుల్లో కనీ
ప్రస్తుతం ప్రపంచం అంతా వెనిజులా ఇష్యూ గురించే మాట్లాడుకుంటుంది. జనవరి 3, 2026న అమెరికా దళాలు వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురోను బంధించడం అంతర్జాతీయంగా ఉద్రిక్తతలకు దారితీసింది. ఈ క్రమంల
హైదరాబాద్ నగర వాసులు దశాబ్దాలుగా ఎదుర్కొంటున్న తాగునీటి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా హైదరాబాద్ మహానగర జలమండలి (HMWSSB) కీలక అడుగులు వేస్తోంది. నగరానికి నిరంతరాయంగా, ఎలాంటి అంతరాయం
జనవరి 3, 2026న వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురో(Maduro)ను అమెరికా దళాలు బంధించిన సంగతి తెలిసిందే. ఈ ఉదంతం ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అయితే రాజకీయ పరిణామాల కంటే ఎక్కువగా ఇప్పుడు మరో
భారత సిలికాన్ సిటీ బెంగళూరు రోడ్లపై రోజూ కనిపించే ట్రాఫిక్ ఉల్లంఘనలు చాలామందికి చిరాకు తెప్పిస్తుంటాయి. అయితే అదే చిరాకు ఒక వినూత్న ఆవిష్కరణకు దారి తీస్తే ఎలా ఉంటుంది? అచ్చం అలానే జరిగ
ప్రస్తుతం సోషల్ మీడియాలో విడాకులు (Divorce), భరణం (Alimony) అంశంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ముఖ్యంగా హై-ప్రొఫైల్ విడాకుల కేసులు పెరగడం, కోర్టులు భరణం విషయంలో కఠినంగా వ్యవహరిస్తుండటంతో సామాన్య
దశాబ్దాలుగా భారత అణు శక్తి రంగంలో థోరియం ఒక కీలక స్థానాన్ని ఆక్రమించింది. ప్రపంచంలోనే అతిపెద్ద థోరియం నిల్వలు భారత్ వద్ద ఉండటంతో.. ఇది స్వచ్ఛమైన శక్తి, దీర్ఘకాలిక ఇంధన భద్రత, స్వావలంబనక
భారతీయ సినీ పరిశ్రమలో ప్రస్తుతం ఒకటే చర్చ.. అది ఆదిత్య ధర్ దర్శకత్వంలో వచ్చిన స్పై థ్రిల్లర్ 'ధురందర్' సృష్టిస్తున్న బాక్సాఫీస్ సునామీ. కేవలం 32 రోజుల్లోనే ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా సుమా
సాధారణంగా మధ్యతరగతి కుటుంబాల్లో ఏడాది బడ్జెట్ మహా అయితే ఒక పది లక్షలు ఉంటుందేమో. అయితే ఈ బెంగళూరు (Bengaluru) జంట లెక్కలు చూస్తే మాత్రం ఎవరైనా షాక్ అవ్వాల్సిందే. 2025 సంవత్సరానికి సంబంధించి తమ ఖర
అమెరికా అధినేత డొనాల్డ్ ట్రంప్ నేతృత్వంలో యూఎస్ సైన్యం వెనిజువేలా రాజధాని కారకాస్పై భారీ స్థాయిలో దాడులు చేపట్టినట్లు వచ్చిన వార్తలు అంతర్జాతీయంగా తీవ్ర చర్చకు దారితీశాయి. ఇవి నేరు
మీరు పని చేసే కార్యాలయంలోని నిశ్శబ్దం కొన్నిసార్లు అధికారిక హెచ్చరిక లేఖ కంటే ఎక్కువ చెప్పగలదని చెప్పవచ్చు. ఇమెయిల్స్కు సమాధానం రాకపోవడం, మీరు లేకుండానే సమావేశాలు జరగడం, మీ పాత్ర క్ర
కర్ణాటక క్యాబినెట్ 153 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేయనున్న విశ్వగురు బసవన్న బయోడైవర్సిటీ పార్కుకు ఆమోదం తెలపింది. ఈ పార్కు రాకతో బెంగళూరు నగరం తన పర్యావరణ వారసత్వంలో మరో కీలక అధ్యాయాన్
ఆపిల్ తన ఉత్పత్తుల తయారీ వ్యూహంలో కీలక మార్పులు చేస్తోంది. ముఖ్యంగా ఐఫోన్ తయారీకి భారతదేశాన్ని ప్రధాన కేంద్రంగా తీర్చిదిద్దుతోంది. కుపెర్టినోకు చెందిన ఈ టెక్ దిగ్గజం 2025 సంవత్సరంలో భార
2025లో బంగారం ధరలు సామాన్యులకు చుక్కలు చూపిస్తూ నింగిని తాకాయి. ఈ పెరుగుదల, ప్రధానంగా, భౌగోళిక రాజకీయ అనిశ్చితి, గ్లోబల్ డిమాండ్, ద్రవ్యోల్బణ భయాల కారణంగా జరిగిందని చెప్పవచ్చు. ఈ ఆందోళనతో
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) రాకతో టెక్ పరిశ్రమలో లక్షలాది ఉద్యోగులు రోడ్డు మీదకు వచ్చిన సంగతి విదితమే. 2025లో చాలా కంపెనీలు తమ ఖర్చులను తగ్గించుకునేందుకు ఉద్యోగులను తీసేసాయి. అయితే ఈ ఏడ
అమెరికా సాయుధ దళాలు వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురోను స్వాధీనం చేసుకోవడం, ఆయన భార్యను బంధించడం వంటి అంశాలు గ్లోబల్ మార్కెట్లలో అస్థిరతను పెంచాయి. ఈ పరిణామాలు బంగారం, వెండి వంటి సేఫ్
బాల్యంలో చింతచెట్టు కింద పడ్డ చింతకాయలు ఏరుకుని.. వాటికి ఉప్పు-కారం అంటించి తినని వారు చాలా అరుదు. అయితే ఆ చిన్ననాటి రుచినే ఒక ఇంజనీర్ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన వ్యాపారంగా మార్
సేంద్రీయ ఆహారం ఇప్పుడు ఒక విలాసం కాదు.. ఒక అవసరంగా మారుతోంది. మన ఆహారం, నీరు, గాలిలో పెరుగుతున్న కాలుష్యం కారణంగా ఆరోగ్యంపై ప్రభావం తీవ్రంగా పడుతోంది. అయితే మెట్రో నగరాల్లో లభించే సేంద్ర
వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురోను అమెరికా అదుపులోకి తీసుకున్న తర్వాత.. లాటిన్ అమెరికా దేశాలకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు.వెనిజులా ఘటనతో ఆగిపోకు
అమెరికా సైన్యం అకస్మాత్తుగా వెనిజులాపై సైనిక చర్య చేపట్టిన సంగతి విదితమే. అధ్యక్షుడు నికోలస్ మదురోతో పాటు ఆయన భార్యను అరెస్టు చేసి దేశం వెలుపలికి తరలించింది. ఈ ఘటన ప్రపంచ రాజకీయ వర్గాల
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నేతృత్వంలో యూఎస్ సైన్యం వెనిజువేలా రాజధాని కారకాస్పై భారీ స్థాయిలో దాడులు చేపట్టడం అంతర్జాతీయంగా తీవ్ర చర్చకు దారితీసింది. ఈ దాడుల సందర్భంగా వెని
అంతర్జాతీయ రాజకీయాల్లో కీలక మలుపుగా.. అమెరికా శనివారం వెనిజువేలాపై పెద్ద ఎత్తున సైనిక దాడి చేపట్టింది. ఈ విషయాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్వయంగా తన సోషల్ మీడియా వేదిక ట్రూ
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి భారత్కు గట్టి హెచ్చరిక చేశారు. రష్యా నుంచి చమురు కొనుగోలు అంశంలో న్యూఢిల్లీ సహకరించకపోతే.. భారతదేశం నుంచి జరిగే దిగుమతులపై అదనపు సుంకాలు వి
చాలామంది ఉద్యోగుల పరిస్థితి ఎలా ఉంటుందంటే.. ఒకటో తారీఖున జీతం క్రెడిట్ అయినప్పుడు ఉన్న ఆనందం, ఐదో తారీఖు వచ్చేసరికి ఉండదు. అద్దెలు, కరెంటు బిల్లులు, ఈఎంఐలు (EMIs) చెల్లించగానే బ్యాంక్ ఖాతా ఖ
న్యూ ఇయర్ వేడుకల సమయంలో దేశమంతా వెలుగులతో నిండిపోతే, మనకు కావాల్సిన ఫుడ్, గ్రోసరీలను డెలివరీ చేసే గిగ్ వర్కర్స్ (gig workers) మాత్రం రోడ్లపై నిరసనలు తెలుపుతూ కనిపించారు. ఒక్క న్యూ ఇయర్ రోజే జోమా
కొత్త సంవత్సరం 2026 నిరుద్యోగుల పాలిట వరంగా మారబోతోంది. గత ఏడాది గ్లోబల్ మార్కెట్లో కొంత మందగమనం కనిపించినప్పటికీ.. ఈ ఏడాది భారతీయ కార్పొరేట్ రంగం భారీ స్థాయిలో నియామకాలకు పచ్చజెండా ఊపి
ప్రస్తుతం వెనిజులా (Venezuela) వార్తల్లో నిలుస్తోంది. అమెరికా జరిపిన వైమానిక దాడులతో ఆ దేశ రాజధాని కరాకస్ దద్దరిల్లిపోతోంది. అయితే ఈ యుద్ధ వాతావరణం పక్కన పెడితే ప్రపంచాన్ని వేధిస్తున్న అతిపె
పెట్టుబడి పెట్టడం ఒక ఎత్తైతే.. ఆ వచ్చిన లాభాలపై పన్ను ఆదా చేయడం మరో ఎత్తు. తాజాగా ముంబైకి చెందిన ఒక ఎన్ఆర్ఐ (NRI) మహిళ మ్యూచువల్ ఫండ్స్ ట్యాక్స్ (mutual fund tax) విషయంలో సంచలన విజయం సాధించింది. దాదాప
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న ఒక సాహసోపేతమైన, వివాదాస్పద నిర్ణయం ఇప్పుడు ప్రపంచ దేశాలను ఆశ్చర్యపరిచింది. వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురోను అమెరికా బలగాలు బందీగా పట్
తరతరాలుగా భారతీయులకు బంగారం అంటే కేవలం ఆభరణం మాత్రమే కాదు, అది ఒక పటిష్టమైన ఆస్తి. ఆర్థిక మాంద్యం వచ్చినా, మార్కెట్ ఒడిదుడుకులకు లోనైనా సంపదను కాపాడుకోవడానికి పసిడిని మించిన సురక్షితమ
ప్రపంచ రాజకీయాల్లో ఒక సంచలన పరిణామం చోటుచేసుకుంది. దక్షిణ అమెరికా దేశమైన వెనిజులా(Venezuela) ఉన్నట్టుండి వార్తల్లోకి ఎక్కింది. ఆ దేశంలో ఒక్కసారిగా పరిస్థితులు మారిపోయాయి. వెనిజులా అధ్యక్షు
మీరు ఎప్పుడైనా జోమాటోలో ఫుడ్ ఆర్డర్ చేసినప్పుడు.. ఆ డెలివరీ ఇచ్చే వ్యక్తి నెలకు ఎంత సంపాదిస్తారో అని ఆలోచించారా? రీసెంట్గా జోమాటో సీఈఓ దీపిందర్ గోయల్ సోషల్ మీడియాలో పెట్టిన ఒక పోస్ట్ ఇ
అమెరికా సైన్యం వెనిజులాపై ఒక్కసారిగా విరుచుకుపడింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన 'ట్రూత్ సోషల్' ప్లాట్ఫామ్పై ఈ దాడిని ధృవీకరించారు. 2026 వచ్చిన మొదటి మూడు రోజుల్లోనే వెనిజులా
Vijayawada Real Estate Insights 2025: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి ఆనుకుని ఉన్న విజయవాడ నగరం.. దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ రంగం 2025 సంవత్సరంలో క్రమంగా పురోగతి చూపించినప్పటికీ.. పరిశ్రమ వర్గాలు
ఈ ఏడాది తొలి రోజునే అంతర్జాతీయ మార్కెట్లలో బంగారం ధరలు భారీగా పెరిగాయి. డిసెంబర్ 26న స్పాట్ గోల్డ్ ఔన్సుకు ఆల్టైమ్ రికార్డు స్థాయి 4,549.71 డాలర్లకి చేరిన తర్వాత.. కొద్దిరోజుల లాభాల స్వీకరణ క
అంతర్జాతీయ కమోడిటీ మార్కెట్లో వెండి ధరలు ఇటీవలి రోజుల్లో ఊహించని ఊగిసలాటను చూస్తున్నాయి. సోమవారం COMEX మార్కెట్లో వెండి ధర ఔన్సుకు రికార్డు స్థాయిలో 82.670 ఢాలర్ల వరకు ఎగబాకినప్పటికీ.. వారాం
పెట్టుబడులను ఆకర్షించడంలో ఆంధ్రప్రదేశ్ దేశ ఆర్థిక చరిత్రలోనే ఒక కీలక మైలురాయిని నమోదు చేసింది. 2026 ఆర్థిక సంవత్సరం తొలి తొమ్మిది నెలల్లో దేశవ్యాప్తంగా ప్రకటించిన మొత్తం పెట్టుబడుల్లో
ఏపీలో అవినీతి తిమింగలాల పని పడతామని ఆంధ్రప్రదేశ్ అవినీతి నిరోధక శాఖ (ACB) డైరెక్టర్ జనరల్ (డీజీ) అతుల్ సింగ్ వార్నింగ్ ఇచ్చారు. అవినీతిపరులపై ఇప్పటికే నిఘా పెట్టామని వారిని వదిలిపెట్టే ప్
పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. సంక్రాంతి పండగ సమీపిస్తున్న నేపథ్యంలో బంగారం ధరలు తగ్గుముఖం పట్టే దిశగా పయనిస్తున్నారు. మొన్నటి వరకు చుక్కలు చూపించిన ధరలు నేడు పసిడి ప్రియులకు కాస్త ఉరటన
భారతదేశంలో కరెన్సీ నోట్ల విషయంలో ఏ చిన్న రూమర్ వచ్చినా ప్రజల్లో ఆందోళన పెరుగుతోంది. ముఖ్యంగా నోట్ల రద్దు అనగానే 2016 నవంబర్ 8న జరిగిన సంఘటన చాలామందికి వెంటనే గుర్తుకొస్తుంది. ఆ రోజున ప్రధా
అమెరికాలో పనిచేస్తున్న భారతీయ సంతతికి చెందిన ఒక టెక్ జంటకు పెళ్లైన 15 రోజులకే ఊహించని షాక్ ఎదురైంది. పెళ్ళి ఘడియల ఆనందాన్నిఅనుభవించకముందే వివాహం జరిగి కేవలం 15 రోజులు కూడా కాకముందే ఇద్దర
అప్పు చేయడం ఈ రోజుల్లో చాలా సులభం అయిపోయింది. కానీ, ఆ అప్పును తిరిగి చెల్లించడమే పెద్ద సవాలుగా మారింది. హోమ్ లోన్, పర్సనల్ లోన్ లేదా కార్ లోన్ ఏదైనా సరే.. ఏళ్ల తరబడి EMIలు కట్టడం వల్ల మానసిక ప
మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడి పెట్టడం ఇప్పుడు అందరికీ అలవాటుగా మారింది. అయితే అందరూ చేసే సాధారణ ఇన్వెస్ట్మెంట్ కంటే కొంచెం భిన్నంగా ఆలోచించి, భారీ లాభాలు గడించాలనుకునే వారు సెక్టోరల
భారతీయ రైల్వే రంగంలో మరో విప్లవం రాబోతోంది. ఇప్పటికే పగటిపూట ప్రయాణాలకు వన్నె తెచ్చిన వందే భారత్ ఎక్స్ప్రెస్.. ఇప్పుడు రాత్రి ప్రయాణాల కోసం 'స్లీపర్' వెర్షన్లో సిద్ధమైంది. ఈ నెలలోనే ప్
కేంద్ర ప్రభుత్వం 2026 కొత్త సంవత్సరంలో పొదుపు చేసుకునే వారికి తీపి కబురు అందించింది. చిన్న మొత్తాల పొదుపు పథకాలపై వడ్డీ రేట్లను స్థిరంగా ఉంచుతూ ఆర్థిక మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకుంద
ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో పనిచేసే ఉద్యోగులందరికీ పీఎఫ్ (Provident Fund) అనేది ఒక వరం లాంటిది. రిటైర్మెంట్ తర్వాత లేదా అత్యవసర పరిస్థితుల్లో ఆర్థికంగా ఆదుకోవడానికి ఈ పీఎఫ్ నిధి ఎంతగానో ఉపయోగపడ
భారతదేశం ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న బుల్లెట్ ట్రైన్ (Bullet train) కల నిజం కాబోతోంది. వచ్చే ఏడాది అంటే 2027, ఆగస్టు 15వ తేదీన దేశ ప్రజలకు మొదటి బుల్లెట్ రైలు అందుబాటులోకి వస్తుందని రైల్వే శాఖ మంత్రి
పొగతాగే అలవాటు ఉన్నవారి జేబుకు ఇక చిల్లు పడటం ఖాయంగా కనిపిస్తోంది. భారత ప్రభుత్వం సిగరెట్లపై పన్నుల విధానంలో కీలక మార్పులు చేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. దాదాపు పదేళ్ల తర్వాత మళ్ళీ సి
గత కొద్ది రోజులుగా ఆకాశమే హద్దుగా దూసుకుపోయిన బంగారం ధరలు (gold rates) ఇప్పుడు ఒక్కసారిగా దిగివస్తున్నాయి. 2025 చివరలో ఆల్టైమ్ హై రికార్డులను సృష్టించిన పసిడి.. 2026 కొత్త ఏడాది ప్రారంభంలో ఇన్వెస్
సంక్రాంతి వచ్చిందంటే చాలు.. భాగ్యనగరం ఖాళీ అయిపోతుంది. లక్షలాది మంది తమ సొంత ఊర్లకు క్యూ కడతారు. అయితే ఈ పండగ ప్రయాణాల్లో అందరినీ వేధించే ప్రధాన సమస్య ట్రాఫిక్ జామ్స్ అలాగే టోల్ ప్లాజాల
నేడు మనం 2026 కొత్త ఏడాదిలోకి అడుగుపెడుతున్నాం. అయితే కొత్త ఏడాదలోకి అడుగుపెడుతూ చాలామంది చాలా రకాల లక్ష్యాలను నిర్దేశించుకుంటుంటారు. వీటినే న్యూ ఇయర్ రిజల్యూషన్స్ అంటారు. అయితే సరిగ్గా
భారతదేశ కార్మిక రంగంలో రాబోతున్న అతిపెద్ద మార్పులకు సమయం ఆసన్నమైంది. 2025 నవంబర్ నుండి అమల్లోకి వచ్చిన నాలుగు కొత్త లేబర్ కోడ్స్ (Labour law) కు సంబంధించి కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ తాజా
2026 నూతన సంవత్సర వేడుకల వేళ దేశవ్యాప్తంగా గిగ్ వర్కర్లు (డెలివరీ ఏజెంట్లు) సమ్మెకు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. అయితే బెంగళూరు (Bengaluru)లో గిగ్ వర్కర్ల సమ్మె ప్రభావం శూన్యంగా ఉంది. ఇన్సెంటి
2025 ముగిసింది. కొత్త ఏడాది వచ్చేసింది. మరి న్యూ ఇయర్ అంటే మన దేశంలో హడావిడి మామూలుగా ఉంటుందా!? పాతఏడాదికి ఘనంగా వీడ్కోలు చెబుతూ.. న్యూ ఇయర్ 2026ని ఆహ్వానించే క్రమంలో భారతీయులు ఫుడ్ విషయంలో అస్
2025 ఏడాదిని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) విప్లవంగా చెప్పకోవచ్చు. గతేడాదిలో మానవులకు సాధ్యం కావనుకున్న ఎన్నో టెక్నాలజీలు ఏఐతో సాధ్యం అయ్యాయి. అయితే ఇది కేవలం శాంపిల్ మాత్రమే. అసలైన సినిమ
ప్రపంచ బియ్యం ఉత్పత్తి రంగంలో భారత్ చరిత్రాత్మక ఘనత సాధించింది. ఇప్పటివరకు ప్రపంచంలోనే అతిపెద్ద బియ్యం ఉత్పత్తిదారుగా ఉన్న చైనాను అధిగమించి భారతదేశం ప్రపంచ బియ్యం ఉత్పత్తిలో నంబర్-1
ప్రపంచ వ్యాప్తంగా వెండి ధరలు పెరగడం భారతదేశంలోని స్థానిక మార్కెట్లను తీవ్రంగా దెబ్బతీసింది. తాజాగా గుజరాత్లోని రాజ్కోట్లో వెండి ట్రేడింగ్ మార్కెట్లో తీవ్ర ఆర్థిక సంక్షోభం నెలకొ
భారత ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన స్వల్పకాలిక ప్రమాదాలపై భారత రిజర్వ్ బ్యాంక్ (RBI) హెచ్చరికలు జారీ చేసింది. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఆర్థిక అనిశ్చితులు, అమెరికా స్టాక్ మార్కెట్లలో కని
కొత్త ఏడాది వచ్చింది.. పసిడి ప్రియులు పాత ఏడాదికి గుడ్ బై చెప్పి కొత్త ఏడాదిలోకి అడుగుపెట్టారు. గత ఏడాది పసిడి ధరలు భారీగా పెరిగి చుక్కలు చూపించాయి. సామాన్యులు బంగారం కొనుగోలు వాయిదా కూడ
2026 కొత్త సంవత్సర ఆరంభంతో పాటు వంట గ్యాస్ ధరలపై కీలక సమాచారం వెలువడింది. జనవరి 1, 2026 నుంచి 19 కిలోగ్రాముల వాణిజ్య LPG సిలిండర్ల ధరలను కేంద్ర ప్రభుత్వం పెంచింది. తాజా నిర్ణయం ప్రకారం.. ఒక్కో వాణిజ
చైనీస్ టెక్నాలజీ కంపెనీల నుంచి తన H200 ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) చిప్లకు భారీ డిమాండ్ రావడంతో.. ఆ అవసరాన్ని తీర్చేందుకు ఎన్విడియా (Nvidia) ఉత్పత్తిని పెంచే ప్రయత్నాల్లో నిమగ్నమైంది. ఈ క్ర
బల్గేరియాకు చెందిన ప్రఖ్యాత ఆధ్యాత్మికవేత్త బాబా వంగా పేరు వినగానే ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనేక మందికి ఆశ్చర్యంతో పాటుగా ఆసక్తి, కొంత భయం కూడా కలుగుతాయి. చూపు కోల్పోయినప్పటికీ, ఆమె చెప్
2026 సంవత్సరం అడుగుపెడుతున్న వేళ బ్యాంకింగ్, ప్రభుత్వ సేవల నిబంధనల్లో పెను మార్పులు రాబోతున్నాయి. ముఖ్యంగా మీ కేవైసీ (KYC) అప్డేట్ నుండి స్మార్ట్ మీటర్ల వరకు ప్రతి అంశం సామాన్యుల జీవితంపై ప
జనవరి 2026 నుండి UPI లావాదేవీల పరిమితుల్లో కొన్ని ముఖ్యమైన మార్పులు రాబోతున్నాయి. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI), రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) డిజిటల్ చెల్లింపులను మరింత సులభతర
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు ఒక భారీ శుభవార్త! గత కొంతకాలంగా ఉత్కంఠ రేపుతున్న 8th Pay Commission అమలుకు సమయం ఆసన్నమైంది. రేపటితో (డిసెంబర్ 31) 7వ వేతన సంఘం గడువు ముగిసిపోనుండటంతో, జనవరి 1, 2026 ను
Warren Buffett Success Story: అమెరికాలోని ఒమాహాలో చిన్న వయసులో సోడా బాటిళ్లు అమ్మిన ఓ బాలుడు... నేడు ప్రపంచ కార్పోరేట్ సామ్రాజ్యాన్ని శాసిస్తున్నాడు. పేపర్బాయ్ నుంచి మొదలైన అతని ప్రస్థానం నేడు ప్రపంచ పె
2025 సంవత్సరం ముగింపుకు వచ్చేసింది. మానవ చరిత్రలో ఈ ఏడాదిని 'ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విప్లవం'గా చెప్పకోవచ్చు. ఎందుకంటే.. ఒకప్పుడు కేవలం సినిమాల్లో మాత్రమే చూసిన హ్యూమనాయిడ్ రోబోలు, మన ఆల
కేవలం ఒక కోతి బొమ్మ.. ఒక హల్క్ లాంటి క్యారెక్టర్.. కొన్ని ఏఐ (AI) విజువల్స్! వీటితో ఏడాదికి రూ. 35 కోట్ల సంపాదన అంటే మీరు నమ్ముతారా? అవును! మీరు విన్నది నిజమే. ప్రస్తుతం సోషల్ మీడియా ప్రపంచంలో 'AI Slop'
