డిసెంబర్ 12, 2025 న భారతదేశంలో బంగారం ధరలు మరోసారి పెరిగాయి. అంతకుముందు రోజు ముగింపుతో పోలిస్తే.. పసిడి ధర 0.54% పైకి కదిలింది. నేడు 24 క్యారెట్ల బంగారం ధర పది గ్రాములకు రూ.1,33,200 వద్ద ఉంది. అంటే నిన్నట
భారతదేశ అణు విద్యుత్ రంగం (Nuclear Power Sector) ఒక ముఖ్యమైన మార్పుకి సిద్ధమైంది. దేశంలో ఇంధన అవసరాలకు తగ్గట్టుగా కొత్త మార్గాలను ఓపెన్ చేస్తూ కేంద్ర మంత్రివర్గం తాజాగా 'అటామిక్ ఎనర్జీ బిల్లు, 2025' కు ఆ
దేశంలో సాధారణ ప్రజల ఆర్థిక భద్రతను కాపాడటం అలాగే ఆ దేశ ఆర్థిక వ్యవస్థను పర్యవేక్షించడం వంటిది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ప్రధాన బాధ్యతగా ఉంటుంది. అందుకే నిబంధనలు పాటించని సంస్థల పట్
కొత్త సంవత్సరం (2026) వస్తుందంటే కొత్త లక్ష్యాలతో పాటు కొత్త ఖర్చులు కూడా వస్తాయి. అయితే ఉద్యోగాలు చేసేవారు మాత్రం ఈసారి తమ ఆరోగ్య ఖర్చుల విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి. ప్రపంచంలోని ప్రము
భారతీయ వ్యాపార ప్రపంచంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ ఎప్పుడూ ఒక అడుగు ముందే ఉంటుంది. ముఖ్యంగా రిలయన్స్ రిటైల్ (Reliance Retail) విభాగం ప్రస్తుతం ముఖేష్ అంబానీ కుమార్తె.. ఈషా అంబానీ నాయకత్వంలో దూసుకుపోత
ఫుట్బాల్ ప్రపంచంలో తిరుగులేని రారాజు.. అర్జెంటీనా కెప్టెన్ లియోనెల్ మెస్సీ భారతదేశానికి వస్తున్నారు! భారతీయ అభిమానులకు ఇది ఒక శుభవార్త. ఈ మెస్సీ ఇండియా టూర్ (Messi India Tour) లో భాగంగా.. ఫుట్బాల
అంతర్జాతీయ వాణిజ్యంపై మెక్సికో కొత్త నిర్ణయం తీసుకుంది. ప్రపంచ దేశాల మధ్య టారిఫ్ వార్ రోజురోజుకీ తీవ్రమవుతోంది. ఇప్పటికే అమెరికా పలు దేశాల నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై అధిక సుంక
సాధారణంగా ఎవరైనా ఫ్రీ టైమ్ దొరికితే రిలాక్స్ అవుతారు లేదా హాబీస్కి కేటాయిస్తారు. కానీ, మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల మాత్రం తన ఫ్రీ టైమ్లో కోడింగ్ చేస్తున్నారట! ఆయనకు టెక్నాలజీ అంట
చాలా ఏళ్ల నుంచి హైదరాబాద్ అంటే అందరికీ గుర్తొచ్చేవి గచ్చిబౌలి, హైటెక్ సిటీ లాంటి పశ్చిమ ప్రాంతాలే. టెక్ కంపెనీలన్నీ అక్కడే ఏర్పాటయ్యాయి. కానీ, ఇప్పుడు ఆ ఏరియాలు ఫుల్ రద్దీగా మారడంతో పాట
EPF ఖాతా ఉన్న ప్రతి ఉద్యోగికి ప్రభుత్వమే ఉచితంగా అందించే అత్యంత కీలకమైన ప్రయోజనం EDLI ఇన్షూరెన్స్ స్కీమ్. చాలా మంది ఉద్యోగులు జీవిత బీమా పాలసీలు వేరుగా తీసుకోకపోయినా, EPFO అందించే Employees Deposit Linked Insurance
రోజువారీ ఆఫీస్ కష్టాల నుంచి ఎర్లీ ఏజ్ లోనే బయటపడాలంటే.. త్వరగా సంపాదించి ఉద్యోగం నుంచి రిటైర్ అవ్వాలి. అయితే జీతంపై మాత్రమే ఆధారపడే మధ్యతరగతి ఉద్యోగులకు ఈ లక్ష్యం చాలా కష్టమైనదిగా కనిప
ఈ నెల ప్రారంభంలో (డిసెంబర్ 3 నుంచి 5 మధ్య) ఇండిగో విమానయాన సంస్థ కార్యకలాపాల్లో ఏర్పడిన తీవ్ర అంతరాయాలు, విమానాల రద్దు ( IndiGo Flight Cancellations) దేశవ్యాప్తంగా ప్రయాణికులకు చేదు అనుభవాన్ని మిగిల్చాయి. ప
నందమూరి బాలకృష్ణ నటించిన 'అఖండ 2' (Akhanda 2) సినిమా విడుదలకు సిద్ధమవుతున్న సమయంలో.. టికెట్ ధరల విషయంలో వచ్చిన ట్విస్ట్ అటు ప్రేక్షకులను, ఇటు డిస్ట్రిబ్యూటర్స్ ను గందరగోళానికి గురిచేస్తోంది. ప్
టెక్ ప్రపంచంలో ఆలోచనలకు కొదువ లేదు. కానీ, ఆ ఆలోచనలకు సాంకేతికతను జోడించి ఒక సక్సెస్ఫుల్ ప్రొడక్ట్గా మార్చడమే అసలైన సవాలు. హైదరాబాద్కు చెందిన శ్రేయ నాయర్ ఆ సవాలును స్వీకరించింది. ఆమె
భారతదేశంలో చాలా మంది ప్రైవేట్ లేదా ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తూ PF (Provident Fund) ఖాతాలో ప్రతి నెలా డబ్బు జమ చేస్తున్నారు. చాలామంది PF అంటే పదవీ విరమణ తర్వాత వచ్చే డబ్బు లేదా పెన్షన్ ప్రయోజనాలకు సంబం
బెంగళూరు నగరంలో త్వరలో రెడ్ మెట్రో లైన్ ఏర్పాటు కానుంది. ఈ లైన్ దాదాపు 30 స్టేషన్లను కలిగి ఉంటుంది. సర్జాపూర్ నుండి ప్రారంభమై నగర కేంద్రం కోరమంగళ మీదుగా హెబ్బాల్ వరకు వెళ్తుంది. ఈ Red Line బెంగ
సాధారణంగా టెక్ కంపెనీలో ఉద్యోగం కావాలంటే బీటెక్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ (CSE) చదవాల్సిందేనని చాలామంది విద్యార్థులు నమ్ముతారు. కానీ ఇప్పుడు ట్రెండ్ వేగంగా మారుతోంది. గత కొన్ని సంవత్స
భారత స్టాక్ మార్కెట్లో మల్టీబ్యాగర్ స్మాల్క్యాప్ స్టాక్లను ముందుగానే గుర్తించడంలో అత్యంత ప్రసిద్ధి పొందిన పెట్టుబడిదారుడు విజయ్ కేడియా.. ఈసారి మాత్రం అందరినీ ఆశ్చర్యపరిచే పెట్టుబ
దేశవ్యాప్తంగా ఉన్న రహదారులపై ప్రతిరోజూ లక్షలాది వాహనాలు ప్రయాణిస్తుంటాయి. ఈ ప్రయాణాల్లో దాదాపు చాలా టోల్ ప్లాజాల వద్ద డ్రైవర్లు టోల్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. అయితే స్థానిక నివాసిత
భారతదేశ బ్రాడ్బ్యాండ్ సేవా రంగం ఒక పెద్ద మార్పు దిశగా సాగుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఉపగ్రహ ఆధారిత ఇంటర్నెట్ విప్లవానికి నాంది పలుకుతున్న ఎలోన్ మస్క్ నేతృత్వంలోని స్టార్లింక్ ఇప్పుడ
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ట్రంప్ గోల్డ్ కార్డ్ (Trump Gold Card) అనే కొత్త పథకాన్ని ప్రకటించారు. అమెరికాలో ఉండే భారతీయ గ్రాడ్యుయేట్లను (Indian Graduates) అమెరికన్ కంపెనీలు తమ వద్దే అట్టిపెట్టుకోవ
దక్షిణాసియా భౌగోళిక రాజకీయాల్లో భారతదేశపు దీర్ఘకాల ఆధిపత్యాన్ని సవాలు చేయడానికి పాకిస్తాన్ మరోసారి సరికొత్త ఎత్తుగడకు తెరలేపింది. ప్రాంతీయ సమీకరణాలను మార్చే లక్ష్యంతో, ప్రస్తుతం ని
భారతదేశంలో టెక్నాలజీ, ఫైనాన్స్, లైఫ్ సైన్సెస్ వంటి అనేక రంగాల్లో ప్రపంచస్థాయి కార్యకలాపాలను నిర్వహించే గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్ (GCCs) స్థాపనకు హైదరాబాద్ (Hyderabad) ఇప్పుడు హాట్ స్పాట్గా
ఇటీవల వరుసగా పెరుగుతున్న బంగారం ధరలతో సామాన్యులు కొనేందుకు హడలిపోయే పరిస్థితి నెలకొంది. ప్రపంచవ్యాప్తంగా భౌగోళిక-రాజకీయ ఉద్రిక్తతలు పెరుగుతుండడంతో పెట్టుబడిదారులు సురక్షితమైన ఆస్
అమెరికా ద్రవ్యోల్బణం క్రమంగా తగ్గడంతో పాటు ఆర్థిక డేటా మిశ్రమంగా ఉండడాన్ని దృష్టిలో ఉంచుకుని.. యూఎస్ ఫెడరల్ రిజర్వ్ తన ప్రామాణిక వడ్డీ రేటును మరోసారి 25 బెసిస్ పాయింట్లు తగ్గించింది. ఈ న
ప్రపంచవ్యాప్తంగా వేలాది కార్మికులను తొలగించినప్పటికీ.. అమెజాన్ భారత మార్కెట్పై తన నమ్మకాన్ని కోల్పోలేదు. పరిశ్రమలో భారీ లేఆఫ్స్ చేసిన కంపెనీల్లో అమెజాన్ ఒకటని విమర్శలు వచ్చినప్పటి
ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు ఒకదాని తరువాత ఒకటి కుదేలవుతున్న తరుణంలో రిచ్ డాడ్ పూర్ డాడ్ పుస్తక రచయిత రాబర్ట్ కియోసాకి మరోసారి తన బలమైన హెచ్చరికను, అదే సమయంలో శక్తివంతమైన సంపద సూత్రాన్ని పం
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త లేబర్ కోడ్స్ (New Labour Codes) అమలులోకి వచ్చినప్పటి నుంచి ఉద్యోగుల్లో ఒక ఆందోళన మొదలైంది.. పీఎఫ్ (Provident Fund) మినహాయింపుల నిబంధనలు మారడం వల్ల తమ టేక్-హోమ్ సాలరీ (Take-Home
భారతదేశంలోని అత్యంత పవిత్రమైన, ధనిక ఆలయ ట్రస్టులలో ఒకటైన తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) వరుస కుంభకోణాలతో మరోసారి వార్తల్లో నిలిచింది. లడ్డూ ప్రసాదంలో వాడే నెయ్యి కల్తీ ఆరోపణలు, హుండీ డబ్బ
ప్రపంచ ఎగుమతి మార్కెట్ లో భారతీయ సత్తా రోజురోజుకు పెరుగుతోంది. ఇటీవల అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. భారతదేశం నుంచి అమెరికాకు వచ్చే బియ్యంపై (Rice) అదనపు సుంకాలు (Trump Tariffs) విధిస్తామ
భారతదేశంలో రియల్ ఎస్టేట్(Real Estate) మార్కెట్ గత దశాబ్దంలో రెట్టింపు కంటే ఎక్కువ వృద్ధిని సాధించింది. అయితే రాబోయే రోజుల్లో ఈ వేగం కొద్దిగా తగ్గే అవకాశం ఉందని ప్రాపర్టీ నిపుణుల అంచనా. రాయిటర్
హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగం ఇటీవల కాలంలో తన ప్రత్యేక స్థానాన్ని నిలబెట్టుకుంది. ముఖ్యంగా ఒఆర్ఆర్ పశ్చిమ భాగంలో ఉన్న నియోపోలిస్ (కోకాపేట్-కోలూరు) ప్రాంతం, ప్రీమియం హై-రైజ్ ప్రాజెక్టుల
Business Idea: సాధారణంగా పంటను పండించిన రైతే అందరికంటే తక్కువ లాభం పొందుతాడు. మార్కెట్ ధరలకు అమ్ముకోవాల్సి వచ్చి.. నష్టాన్ని మిగుల్చుకుంటాడు. అయితే కర్నూలు జిల్లాకు చెందిన ఒక రైతు మాత్రం ఈ సంప్ర
గ్రాట్యుటీ అనేది ఉద్యోగుల దీర్ఘకాల సేవకు ఇచ్చే బహుమతిగా పరిగణించబడే ముఖ్యమైన ఆర్థిక ప్రయోజనం. ఇప్పటి వరకు ఒక సంస్థలో ఐదు సంవత్సరాలు నిరంతర సేవలో ఉన్న తర్వాతే ఈ గ్రాట్యుటీ చెల్లింపు అర
పెట్టుబడి పెట్టడం ద్వారా మంచి లాభాలు సాధించాలంటే దానికి మ్యూచువల్ ఫండ్స్ ఒక్కటే సేఫ్ అండ్ బెస్ట్ ఆప్షన్ అని నిపుణులు సూచిస్తుంటారు. అయితే మ్యూచువల్ ఫండ్స్ (Mutual funds) పెట్టుబడుల ద్వారా మంచి
భారతీయ ఉద్యోగాల మార్కెట్కు సంబంధించి ఒక శుభవార్త వచ్చింది. అదేంటంటే.. కొత్త ఏడాది తొలి త్రైమాసికం (జనవరి-మార్చి 2026)లో దేశంలో నియామకాలు భారీగా పెరిగే అవకాశం ఉందని ప్రముఖ అంతర్జాతీయ నివేద
అమెజాన్ భారత మార్కెట్పై తన దృష్టిని మరింతగా కేంద్రీకరించింది. 2030 నాటికి దేశంలోకి మొత్తం 35 బిలియన్ డాలర్లను పెట్టుబడిగా పంపనున్నట్లు ఒక భారీ ప్రణాళికను ప్రకటించింది. కృత్రిమ మేధస్సు (AI),
గత కొన్నేళ్లలో ప్రపంచ కమోడిటీ మార్కెట్లో భారీగా మార్పులు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా వెండి ఇప్పుడు సాధారణ ఆభరణం లేదా వస్తువుల తయారీలో ఉపయోగించే లోహం మాత్రమే కాదు, ప్రపంచ ఆర్థిక వ్యవస
దక్షిణ భారతదేశం దేశ ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తోంది. దేశ జీడీపీలో ఇప్పటికే 30 శాతానికి పైగా వాటాను అందిస్తున్న దక్షిణ రాష్ట్రాలు.. రాబోయే రోజుల్లో దానిని 40-45 శాతం వరకు పెంచగలవని అం
బంగారం ధరలు ఈ రోజు మళ్లీ పెరిగాయి . గత కొంత కాలంగా పెరుగుతూ వస్తున్న ధరలు సామాన్యులకు షాక్ ఇస్తున్నాయి. డిసెంబర్ నెల మొదటి రోజు నుంచే బంగారం ధరలు భారీగా పెరుగుతూ వచ్చాయి. ప్రపంచ వ్యాప్తం
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ షాకుల మీద షాకులు ఇస్తున్నారు. రెండవ పదవీకాలం ప్రారంభమైన తర్వాత వలస విధానాలపై కఠిన చర్యలు వేగవంతంగా కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే.. అమెరికా విదేశాంగ
మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల ఇటీవల భారత ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు. ఈ సమావేశం అనంతరం నాదెళ్ల పెట్టుబడులపై కీలక ప్రకటన చేశారు. భారత్ లో 1.5 లక్షల కోట్లు (17.5 బిలియన్ డాలర్లు) పెట్టుబడిన
గత కొన్ని సంవత్సరాలుగా బంగారం ధరల్లో కనిపించిన అనూహ్య పెరుగుదల, చాలా మంది పెట్టుబడిదారులు తమ మొత్తం పెట్టుబడి వ్యూహాన్ని మళ్లీ ఆలోచించేలా చేసింది. భారతీయ షేర్ మార్కెట్ 2025లో ఇప్పటికీ గ
Lump Sum Investment Strategy: మీకు ఒకేసారి పెద్ద మొత్తంలో డబ్బు అందిందా? ఆ డబ్బును ఎక్కడ పెట్టాలి? అని ఆలోచిస్తున్నారా? అయితే దానికున్న బెస్ట్ మార్గాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..పెద్దమొత్తంలో డబ్బు ఉన్నప
హైదరాబాద్ నగరం గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్ (GCC - Global Capability Centers) కు చిరునామాగా మారుతోంది. ప్రపంచంలోని అతిపెద్ద వాణిజ్య రియల్ ఎస్టేట్ (Commercial Real Estate - CRE) కంపెనీలలో ఒకటైన JLL Global Services (JBS) తాజాగా హైదరాబాద్ లో
తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ ఫార్మా సిటీ ప్లాన్ను రద్దు చేసి ఆ స్థానంలో 'ఫ్యూచర్ సిటీ' ఏర్పాటుకు మొగ్గు చూపిన నేపథ్యంలో పలు ఫార్మా కంపెనీలు తమ విస్తరణ ప్రణాళికలను ఆంధ్రప్రదేశ్కు తరలి
విదేశాలలో ఉన్నత చదువులు పూర్తి చేసి భారతదేశానికి తిరిగి రావడం చాలా మందికి కలల క్షణంగా చెప్పవచ్చు. కుటుంబానికి, సమాజానికి, కెరీర్ పురోగతికి ఇది విజయ సూచికగా భావిస్తుంటారు. కానీ అమెరికాల
భారతీయులకు బంగారం అనేది కేవలం లోహం మాత్రమే కాదు. భావోద్వేగాల, సంప్రదాయాల, తరతరాలుగా కొనసాగుతున్న భద్రతా భావనకు ప్రతీక. పుట్టినరోజులు, పెళ్లిళ్లు, పండుగలు, కుటుంబ వేడుకలు ఏ సందర్భమైనా, Gold
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2026 బడ్జెట్కు ముందు కీలక సంకేతాలు ఇచ్చారు. దేశీయంగా ఆదాయపు పన్ను (Income Tax), వస్తు సేవల పన్ను (GST) వ్యవస్థల్లో ఇప్పటికే సంస్కరణలు చేపట్టిన ప్రభుత్వం.. తదుప
ఒకప్పుడు ఉత్తరాలు, పోస్ట్కార్డులు మన భావోద్వేగాలను మోసుకెళ్లేవి. ప్రియమైన వారి చేతిరాత చూడగానే కలిగే ఆనందం వర్ణణాతీతం. కానీ నేటి డిజిటల్ యుగంలో.. ఇన్స్టంట్ మెసేజింగ్ ముందు ఆ పాత పద్ధ
పాలసీదారుల ప్రయోజనాలను పరిరక్షించడానికి ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా (IRDAI) ఇటీవల ఓ కీలక నిర్ణయం తీసుకుంది. పాలసీదారులకు వేగంగా, పారదర్శకంగా న్యాయం అందిం
బెంగళూరులో నెలకు రూ. 3.2 లక్షలు సంపాదించే కుటుంబం రూ. 2.4 కోట్ల అపార్ట్మెంట్ కొనుగోలు చేయగలదా? అనే ప్రశ్నను ఒక 34 ఏళ్ల రెడ్డిట్ వినియోగదారు పోస్ట్ చేసిన తర్వాత అది చర్చకు వేదికయింది. ఈ అంశం ఆర
భారతదేశం, అమెరికా మధ్య వాణిజ్య సంబంధాలు ఇటీవల కాలంలో మరింత ఉద్రిక్తంగా మారాయి. ముఖ్యంగా బియ్యం వంటి వ్యవసాయ ఉత్పత్తుల విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొత్తగా సుంకాలు (టారిఫ
భారత విమానయాన రంగం చాలా తక్కువ కాలంలోనే వేగంగా అభివృద్ధి చెందింది. అయితే గత కొద్ది వారాలుగా దేశంలోని ప్రధాన విమానాశ్రయాల్లో చోటుచేసుకున్న గందరగోళం ఒక చేదు నిజాన్ని ప్రపంచానికి చాటిచె
బంగారం ధరలు ఈ రోజు కాస్త ఊరటనిచ్చాయి. గత కొంత కాలంగా పెరుగుతూ వస్తున్న ధరలు నేడు కాస్త తగ్గి పసిడి ప్రియులను కొనుగోలు వైపు నడిపించాయి. డిసెంబర్ నెల మొదటి రోజు నుంచే బంగారం ధరలు భారీగా పె
విశాఖపట్నంలో ఆధునిక నగర మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేసే దిశగా మరో కీలక నిర్ణయం తీసుకున్నామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. త్వరలోనే సైక్లింగ్ ట్రాక్ల
చౌకైన విదేశీ వ్యవసాయ ఉత్పత్తులు దేశీయ రైతులను తీవ్రంగా దెబ్బతీస్తున్నాయని అమెరికా రైతుల నుంచి వస్తున్న ఫిర్యాదుల నేపథ్యంలో.. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో కీలక నిర్ణయం తీసుకోనున్నట
బంగారం ధరల దిశను ప్రస్తుతం అంతర్జాతీయ ఆర్థిక వాతావరణం నడిపిస్తోంది. ముఖ్యంగా అమెరికా ఫెడరల్ రిజర్వ్ విధాన నిర్ణయంపై గణనీయంగా ఆధారపడి ఉందని మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమ
ఈ ఆర్థిక సంవత్సరం ముగిసిన తరువాత చాలామంది పన్ను చెల్లింపుదారులు తమ ఆదాయపు పన్ను రిటర్న్స్ను ఇప్పటికే ఫైల్ చేశారు. అయితే నెలలు గడిచినా రీఫండ్ ఇంకా రాలేదని చాలా మంది ఆందోళన చెందుతున్నా
హైదరాబాద్లోని అమెరికా కాన్సులేట్ జనరల్ సమీపంలోని హై-ప్రొఫైల్ రోడ్డుకు అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేరును పెట్టాలని తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదించడం తీవ్ర రాజకీయ ఉద్రిక్
ఒక ఐటీ ప్రొఫెషనల్ తన కెరీర్లో అత్యంత కీలకమైన నిర్ణయం తీసుకునే దశలో నిలబడి ఉన్నాడు. రూ. 33.5 లక్షల వార్షిక వేతనం (LPA)తో ఇంటి నుంచి పనిచేసే (WFH) సౌకర్యం ఉన్న ఉద్యోగాన్ని వదలి.. రూ. 45.5 LPA జీతంతో బెంగళూ
భారతదేశంలో అతిపెద్ద విమానయాన సంస్థగా ఉన్న ఇండిగో గత కొన్ని రోజులుగా దేశవ్యాప్తంగా వేలాది మంది ప్రయాణికులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తూ.. వందలాది విమానాలను రద్దు చేయడం, మరికొన్ని విమా
ఈ సంవత్సరం బంగారం పెట్టుబడిదారులకు అద్భుతమైన లాభాలను అందించింది. ఆర్థిక అనిశ్చితి, వార్-జియోపాలిటికల్ పరిస్థితులు, ద్రవ్యోల్బణం భయం అన్నీ కలిపి బంగారం ధరలను పరుగులు పెట్టించాయి. దేశీ
భారతదేశంలో ఆధార్ ఆధారిత గుర్తింపు పరిశీలనపై ప్రభుత్వం ఓ కీలక నిర్ణయం తీసుకోబోతోందనే వార్తలు వినిపిస్తున్నాయి. హోటళ్ళు, ఈవెంట్ నిర్వాహకులు, రియల్ ఎస్టేట్ సంస్థలు, సిమ్ కార్డ్ విక్రేతల
డ్రీమ్ యాక్ట్ 2025 అమెరికా సెనేట్లో తిరిగి ప్రవేశపెట్టారు. ఇది అమెరికాలో చిన్నప్పటి నుండి పెరిగిన లక్షలాది డ్రీమర్స్, H-1B వంటి వీసా హోల్డర్ల పిల్లల భవిష్యత్తును మార్పు చేయగల కీలక చట్టంగా
Bengaluru Tunnel Road Project: కర్ణాటక రాజధాని బెంగళూరు (Bengaluru) నగరంలో రోజురోజుకు పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. హెబ్బాల్ ఫ్లైఓవర్ (Hebbal Flyover), మెక్రి
IndiGo Airlines Success Story: విమానాల రద్దు కారణంగా గత రెండు రోజుల నుంచి ఇండిగో వార్తల్లో నిలిచింది. అయితే మీకు తెలుసా భారతదేశంలో అత్యధిక మార్కెట్ వాటా కలిగిన విమానయాన సంస్థ ఇండిగోనే. విమానయాన మార్కెట్ల
ప్రపంచ ప్రఖ్యాత రచయిత, ఆర్థిక నిపుణుడు రాబర్ట్ కియోసాకి (Robert Kiyosaki) మరోసారి అమెరికా డాలర్ (US Dollar) భవిష్యత్తుపై తీవ్ర హెచ్చరికలు చేశారు. తన పాపులర్ పర్సనల్ ఫైనాన్స్ పుస్తకం ‘రిచ్ డాడ్ పూర్ డాడ్'
Naveen Jindal Daughter Wedding: భారతదేశంలోని అత్యంత శక్తిమంతమైన వ్యాపార కుటుంబాలలో ఒకటైన జిందాల్ ఫ్యామిలీలో పెళ్లి సందడి అంబరాన్నంటింది. బిలియనీర్, బీజేపీ ఎంపీ నవీన్ జిందాల్ కుమార్తె యశస్విని జిందాల్ వి
ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో ఒకటైన చైనా.. బంగారంపై (Gold) తన పట్టును మరింత పెంచుకుంటోంది. చైనా సెంట్రల్ బ్యాంక్ అయిన పీపుల్స్ బ్యాంక్ ఆఫ్ చైనా (PBOC) వరుసగా 13వ నెల కూడా తమ బంగారం నిల్వ
India US Trade Deal: ప్రపంచంలోని అతిపెద్ద రెండు ప్రజాస్వామ్య దేశాలైన భారత్ (India), అమెరికా (US) మధ్య వాణిజ్య సంబంధాలను మరింత బలోపేతం చేసే దిశగా కీలక అడుగులు పడుతున్నాయి. ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం (Bilateral Trad
నిర్వహణ లోపాలతో ఇండిగో (IndiGo) విమాన సర్వీసులు వందల సంఖ్యలో రద్దు అయ్యిన సంగతి తెలిసిందే. అయితే దీనివల్ల వేలాది మంది ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి
గత కొన్నేళ్లుగా బంగారం(Gold)తో పోటీపడుతూ వెండి ధరలు (Silver Prices) అసాధారణంగా పెరుగుతున్నాయి. ఒకప్పుడు సామాన్యుల బంగారం (Poor Man's Gold)గా పిలవబడే వెండి ధర ఇప్పుడు ఆకాశాన్నంటుతోంది. కిలో వెండి ధర ఏకంగా రూ. 1.90
బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. నగరాలవారీగా కొన్ని చోట్ల ధరలు పెరిగినప్పటికీ ఓవరాల్ గా ఈ రోజు(డిసెంబర్ 7) నాటికి ధరలు స్థిరంగా ఉన్నాయి. ప్రధాన నగరాల్లో ధరలు ఇలా ఉన్నాయంటే..మనదేశంలో బంగారం (Gol
జర్మనీలో మంచి జీతం, అత్యాధునిక టెక్ కంపెనీలో సురక్షితమైన కెరీర్.. ఇది ఎంతోమంది భారతీయ యువకుల కల. కానీ ఒక భారతీయ యువకుడైన మోహన్కు ఆ కల అంత ఆసక్తికరంగా అనిపించలేదు. అతని హృదయానికి దగ్గరైన
శుక్రవారం సాయంత్రం 6 గంటల వరకు చెన్నై విమానాశ్రయం నుండి బయలుదేరే అన్ని విమానాలను ఇండిగో రద్దు చేసిన నిర్ణయం తర్వాత..ఇప్పటికే నాలుగు రోజుల నుండి కొనసాగుతున్న గందరగోళం ఈరోజు ఐదో రోజుకు చ
బంగారం ధరలు రోజురోజుకూ పెరుగుతూ సామాన్యులకు అందకుండా పోతున్నాయి. పెళ్లి సీజన్ దగ్గరపడుతుండటంతో ఆభరణాల కొనుగోలు అవసరం ఉన్న కుటుంబాలు తీవ్ర ఆందోళనలో పడుతున్నాయి. ప్రస్తుతం 10 గ్రాముల 24 క
దేశంలోని పలు నగరాల విమానాశ్రయాలలో గత మూడు రోజులుగా ఇండిగో విమాన సేవల్లో ఏర్పడిన భారీ అంతరాయాలు ప్రయాణికులను తీవ్ర ఇబ్బందులకు గురిచేశాయి. ముందస్తు సమాచారం లేకుండా, తగిన మార్గదర్శకాలు
2025 సంవత్సరంలో అమెరికాలో ఉద్యోగాల తొలగింపులు కోవిడ్ మహమ్మారి కాలం తర్వాత ఎప్పుడూ చూడని స్థాయికి చేరుకున్నాయి. జనవరి నుండి నవంబర్ వరకు, మొత్తం 1.17 మిలియన్ పైగా ఉద్యోగాలను కంపెనీలు తగ్గించ
దేశవ్యాప్తంగా ఇండిగో విమాన రద్దులు, భారీ జాప్యాల కారణంగా ఏర్పడిన గందరగోళం నేపథ్యంలో సంస్థ అధికారికంగా క్షమాపణలు తెలిపింది. ప్రయాణీకులు ఎదుర్కొన్న అసౌకర్యం పట్ల విచారం వ్యక్తం చేస్తూ
బంగారం కొనుగోలుదారులకు ఇది పండగ సమయం అని చెప్పవచ్చు. ఇటీవల గోల్డ్ రేట్లు చరిత్రాత్మక గరిష్ఠాలను తాకిన తర్వాత, ఇప్పుడు ధరలు గణనీయంగా తగ్గాయి. ఒక్క రోజులోనే భారీ పతనం నమోదు కావడంతో బంగార
రాష్ట్రపతి భవన్లో శుక్రవారం రాత్రి జరిగిన అత్యంత ఘనమైన అధ్యక్ష విందులో.. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భావోద్వేగపూర్వకంగా ప్రసంగించారు. రెండు రోజుల భారత పర్యటనను ముగించే ఈ కార్
బెంగళూరు నగర రవాణా భారాన్ని తగ్గించే దిశగా అత్యంత కీలకంగా భావిస్తున్న నమ్మ మెట్రో బ్లూ లైన్ ప్రాజెక్టు పనులు వేగంగా ముందుకు సాగుతున్నాయని ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ తెలిపారు. సెంట
బెంగళూరు (Bengaluru) మహానగరం చుట్టూ రియల్ ఎస్టేట్ మార్కెట్ రూపురేఖలు మారిపోతున్నాయి. మెగా-ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులలో ప్రభుత్వ పెట్టుబడులు, మాన్యుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ రాక కారణంగా
కోటీశ్వరులు కావాలనేది ప్రతి భారతీయుడి కల. ముఖ్యంగా ఉద్యోగులకు లేదా చిన్న వ్యాపారులకు ఇది కష్టమైన లక్ష్యం అయినప్పటికీ అసాధ్యం మాత్రం కాదు. SIP (Systematic Investment Plan) ద్వారా ప్రతి నెలా క్రమశిక్షణతో కూ
భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) కీలకమైన రెపో రేటు (Repo Rate) ను 25 బేసిస్ పాయింట్లు (bps) తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో బెంచ్మార్క్ రేటు 5.50 శాతం నుంచి 5.25 శాతానికి తగ్గింది. RBI గవర్నర్ మల్హోత్రా ప్రస్త
భారతదేశంలో అతిపెద్ద విమానయాన సంస్థగా ఉన్న ఇండిగో (IndiGo).. చరిత్రలో ఎన్నడూ లేని అతిపెద్ద సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. సాంకేతిక సమస్యలు, సిబ్బంది కొరత, టైమ్టేబుల్ లోపాల కారణంగా ఇండిగో ఒక్క ర
ప్రపంచ గోల్డ్ కౌన్సిల్ (WGC) విడుదల చేసిన అంచనాల(WGC Gold Outlook 2026) ప్రకారం రాబోయే సంవత్సరం 2026లో బంగారం (Gold) ధరల్లో భారీ పెరుగుదల ఉండే అవకాశం ఉందట. దీనికి చాలానే బలమైన కారణాలు ఉన్నాయి. వాటి గురించి ఇప్ప
రతన్ టాటా పెంపుడు తల్లి, ప్రముఖ వ్యాపారవేత్త సిమోన్ టాటా (Simone Tata) 95 సంవత్సరాల వయస్సులో కన్నుమూశారు. ముంబైలోని బ్రీచ్ క్యాండీ హాస్పిటల్లో శుక్రవారం ఆమె తుది శ్వాస విడిచారు. కొంతకాలంగా పార్
ప్రధాని నరేంద్ర మోదీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మధ్య జరిగిన అత్యంత కీలకమైన సమావేశం ముగిసింది. ఈ భేటీ యొక్క ప్రధాన ఉద్దేశం.. రష్యా నుంచి మనం ఎక్కువగా చమురు దిగుమతి చేసుకోవడం వల్ల
