Bira 91 ఒకప్పుడు యువతలో చాలా కూల్ బీర్ బ్రాండ్గా పాప్యులర్గా ఉండేది. రంగురంగుల బాటిల్స్, ఫన్ స్టైల్ మార్కెటింగ్, సిటీ లైఫ్ తో ఈ బీర్ అందరికి తెలుసు. 2015లో అంకూర్ జైన్ ప్రారంభించిన ఈ బ్రాండ్, భ
భవిష్యత్తులో ఆర్థిక భద్రత కోసం బీమా పథకాలు చాలా ముఖ్యం. భారత్లో అనేక బీమా పథకాలు అందుబాటులో ఉన్నా, LIC బీమా సఖి యోజన ప్రత్యేకత ఏమిటంటే ఇది మహిళల కోసం ప్రత్యేకంగా రూపొందించబడింది. ఈ పథకం ద
బెంగళూరులో ట్రాఫిక్ సమస్య కొత్తది కాదు... దశాబ్దాలుగా అక్కడి ప్రజలు ట్రాఫిక్తోనే రోజువారీ పోరాటం చేస్తున్నారు. ఆఫీస్కి చేరుకోవాలంటే కేవలం 25 కిలోమీటర్ల ప్రయాణం కోసం కూడా చాలా మంది 1 గం
ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల్లో ఒకటిగా మారింది. ఈ వృద్ధికి ప్రధాన కారణాలు ఏమిటంటే... ఓడ రేవులు, వ్యవసాయం, ఎయిర్పోర్టులు, పెద్ద పరిశ్రమలు మరియు కొత్త పెట్ట
ఇప్పటివరకు సాధారణ అని అనుకున్న వాటిని ఇప్పుడు మధ్యతరగతి కుటుంబాల కోసం లగ్జరీగా మారిపోతున్నాయి! ఇల్లు కొనడం, పిల్లల మంచి చదువుకు ఖర్చు, ఆరోగ్యకరమైన ఆహారం, సెలవులు అందరికి సాధారణం అనిపిం
భారతదేశంలో పండుగల సమయంలో గిఫ్ట్లు ఇవ్వడం ఇప్పుడు కేవలం ఆనందం కోసం మాత్రమే కాదు షాపింగ్, వినియోగాన్ని పెంచే ఒక ముఖ్యమైన కారణంగా మారింది. ఇప్పుడు ప్రజలు సస్టైనబుల్, ఉపయోగకరమైన గిఫ్ట్ల
ఎక్కువగా భారతీయులు ఉత్తమ జీతాలు పొందడానికి విదేశాలకి వెళ్తుంటారు. ఎక్కువ మంది IT నిపుణులు US, UK వంటి దేశాలను ఎంచుకుంటున్నారు, మరోవైపు హెల్త్కేర్, ఇంజనీరింగ్, బిజినెస్ మరియు మరికొన్ని రంగ
ఇప్పుడు ప్రపంచం అంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) చుట్టూనే తిరుగుతుంది. ఇది కేవలం ఒక కొత్త టెక్నాలజీ కాదు... మన పని చేసే విధానం, నేర్చుకునే విధానం, జీవించే విధానం అన్నీ మార్చేస్తున్న శక్త
దీపావళి పండుగ సమీపిస్తున్న క్రమంలో బంగారం ధరలు పెరుగుతున్నాయి. దీనితో పాటు పండుగ సీజన్లో కొనుగోలు ఉత్సాహం కూడా పెరిగి, పెట్టుబడిదారులు ఇప్పుడు భౌతిక Gold కన్నా కాగితపు బంగారం.. అంటే ఎక్స
అమెరికా ఉద్యోగ ఆధారిత గ్రీన్ కార్డ్ నిబంధనల్లో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. ఫోర్బ్స్ నివేదిక ప్రకారం యుఎస్ హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం (DHS) ఉద్యోగ ఆధారిత గ్రీన్ కార్డులకు సంబంధించ
మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్ (MSIL) ఈ పండుగ సీజన్లో తన ఎంట్రీ-లెవల్ కార్ల మార్కెట్ను తిరిగి చైతన్యవంతం చేయడానికి పెద్ద ప్లాన్ వేస్తోంది. ధరల తగ్గింపులు, ఆకర్షణీయమైన ఫైనాన్స్ ఆఫర్లు, రెం
ప్రపంచంలో భారీ Rare Earth Magnets ఉత్పత్తిలో చైనా సుమారు 90 శాతం నియంత్రణ కలిగి ఉంది. ఈ ఖనిజాలు ఎలక్ట్రిక్ వాహనాలు, రక్షణ, ఏరోస్పేస్, హై‑టెక్ పరిశ్రమలకు కీలక ఇన్పుట్లుగా ఉన్నాయి. ఇవిలేకుంటే ఆటోమొబ
భారతదేశ టెక్ పరిశ్రమ 2025లో నిశ్శబ్ద తొలగింపులు (Silent Layoffs) అనే కొత్త వేరియంట్ వల్ల కీలకమైన ఒత్తిడిని ఎదుర్కొంటుంది. పరిశ్రమ నిపుణుల అంచనాలు ప్రకారం.. ఈ సంవత్సరం చివరి నాటికి 50 వేలు లేదా అంతకంట
అమెరికా-చైనా వాణిజ్య ఉద్రిక్తతలు మళ్లీ తీవ్రమవుతున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శుక్రవారం చైనా దిగుమతులపై 100 శాతం కొత్త సుంకాలు ప్రకటించారు. ఈ చర్యతో పాటు, ఆయన చైనా అధ్యక్షు
ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న ఆందోళనకర పరిస్థితులు బంగారం కొనుగోలు చేయాలనుకునే సామాన్యుల నడ్డి విరిస్తున్నాయి. పసిడి ఎప్పుడు తగ్గుతుందో మరెప్పుడు పెరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొం
భారతదేశంలో బంగారం ధరలు ఏడు రోజుల నిరంతర పెరుగుదల అనంతరం అక్టోబర్ 11న కర్వా చౌత్ రోజున ఆకస్మికంగా పడిపోయాయి. రికార్డు స్థాయిలో కొనసాగిన ర్యాలీకి విరామం లభించింది. ఈరోజు 24 క్యారెట్ బంగారం
2025 లో సురక్షితంగా నెలవారీ ఆదాయం కావాలని కోరుకునే పెట్టుబడిదారుల కోసం LIC కొత్త హై-ఇంట్రెస్ట్ FD స్కీమ్ తీసుకొచ్చింది. ఇది రిటైర్డ్లు, సాలరీ వాళ్ళకి మరియు రిస్క్ తక్కువగా తీసుకోవాలని కోరుక
సాధారణంగా, బ్యాంకులు 3% నుంచి 7% వరకు వడ్డీ ఇస్తాయి. అలాగే, సేవింగ్స్ అకౌంట్ ద్వారా డబ్బు ఎప్పుడైనా విత్డ్రా చేసుకోవచ్చుని, అది సురక్షితంగా ఉండి వడ్డీ కూడా వస్తుంది. కాబట్టి, అకౌంట్ ఓపెన్ చ
భారతీయ ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) యూకెలో వచ్చే మూడు సంవత్సరాల్లో 5,000 కొత్త ఉద్యోగాలు సృష్టించనున్నట్లు ప్రకటించింది. ఇది యూకే ఆర్థిక వ్యవస్థలో TCS దీర్ఘకాల కట్టుబాటును చూ
2025 నోబెల్ శాంతి బహుమతిని ఈసారి డొనాల్డ్ ట్రంప్ గెలవలేదు. బదులుగా, నార్వేజియన్ నోబెల్ కమిటీ వెనిజులా రాజకీయ నాయకురాలు మారియా కొరినా మాచాడోకి ఈ బహుమతిని ఇచ్చింది. ఆసక్తికరమైన పాయింట్ ఏమి
బ్రిటన్ ప్రధాని కియర్ స్టార్మర్ గురువారం భారత ఫిన్టెక్ మరియు టెక్ కంపెనీలను బ్రిటన్లో వ్యాపారం చేయమని ఆహ్వానిస్తూ, భారత కంపెనీలకు మేము ఎర్ర తివాచీ పరుస్తున్నాం అని ప్రకటించారు. ప్ర
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పారిశ్రామిక పెట్టుబడుల దిశగా మరో కీలక ముందడుగు వేసింది. భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (BPCL) ప్రతిపాదించిన రూ. 1 లక్ష కోట్ల గ్రీన్ఫీల్డ్ రిఫైనరీ, పెట్రోకెమి
ఇప్పుడు వెండి ధరలు పెరగడం వల్ల పెట్టుబడిదారుల్లో పార్ట్ మిస్ అవుతుందా? అనేది భయం కలుగుతోంది. అందుకే కొంతమంది, వెండి తక్కువ సమయంలో గరిష్ట ధరకు చేరినప్పుడు భయంతో వెంటనే కొనుగోలు చేస్తున్
భారత IT కంపెనీలలో ఓ పెద్ద మార్పు జరుగుతోంది. మధ్యస్థ మేనేజర్లు (మిడ్-లెవల్ మేనేజర్లు) మెల్లమెల్లగా కనిపించకుండా పోతున్నారు. ఇప్పుడు ప్రగతి ట్రాకింగ్ రిపోర్ట్ ప్రకారం, టీమ్ కోఆర్డినేషన్ వ
భారతదేశ ఆర్థిక వ్యవస్థ బలహీనమైందని పేర్కొన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు వాస్తవాన్ని గుర్తించాల్సిన సమయం వచ్చింది. ఎందుకంటే ప్రపంచంలోని అతిపెద్ద టెక్ కంపెనీలు ఆపిల్,
బంగారం కొనుగోలు చేసేవారికి శుభవార్త, గత వారం రోజుల నుంచి భారీగా పెరుగుతూ వచ్చిన బంగారం ధరలు ఈ రోజు భారీగా తగ్గుముఖం పట్టాయి. దీపావళికి కొనుగోలు చేయాలనుకునే వారికి ఉరటనిస్తూ పసిడి ధరలు
భారతదేశపు అతిపెద్ద ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS), సెప్టెంబర్ త్రైమాసికంలో (Q2FY26) రూ.1,135 కోట్ల ఏకకాల నష్టాలను నమోదు చేసింది. సంస్థలోని ఉద్యోగుల సంఖ్యను తగ్గ
LG ఎలక్ట్రానిక్స్ ఇండియా తాజాగా విడుదల చేసిన IPO కి పెట్టుబడిదారుల నుంచి ఊహించని స్థాయిలో స్పందన వచ్చింది. మొత్తం రూ. 11,607 కోట్ల పరిమాణంలో ఉన్న ఈ పబ్లిక్ ఇష్యూ, మూడు రోజుల వ్యవధిలోనే రూ. 4.39 లక్ష
భారత ఫార్మా రంగానికి ఊరట లభించింది. విదేశీ ఔషధ తయారీపై అమెరికా ఆధారపడటాన్ని తగ్గించే వ్యూహంలో భాగంగా జనరిక్ ఔషధాలపై సుంకాలు విధించే నిర్ణయాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాత
ఇంటి నుంచి పని చేసే విధానంలో Google పెద్ద మార్పులు చేసింది. ఇప్పటి వరకు ఉద్యోగులు ఎక్కడ నుంచైనా ఉంది పని చేయడం (WFA) పాలసీని వాడి, సంవత్సరానికి నాలుగు వారాలు తమ ఆఫీస్ కాకుండా ఇతర ప్రదేశాల నుంచి
ఇప్పటి వరకు తెలంగాణలో అమలు చేస్తున్న T-Fiber పైలట్ విలేజ్ ప్రోగ్రామ్ 2025 ఇండియా మొబైల్ కాంగ్రెస్ (IMC) లో జాతీయంగా గుర్తింపు పొందింది. ఈ కార్యక్రమం బుధవారం ఢిల్లీలోని యశో భూమిలో జరిగింది. కమ్యూన
ఒక కంపెనీ వార్షిక దీపావళి వేడుక కోసం ఉద్యోగుల నుంచి డబ్బు కావాలని వాట్సాప్ ద్వారా కోరిన ఒక సందేశం సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ విషయం బయటకు రావడంతో చాలా మంది ఆందోళన వ్యక్తం చేస్తున్నార
ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన బుధవారం జరిగిన 11వ రాష్ట్ర పెట్టుబడి ప్రోత్సాహక బోర్డు (SIPB) సమావేశంలో మొత్తం రూ. 1.14 లక్షల కోట్ల విలువ గల 30 ప్రాజెక్టులకు ఆమోదం లభించింది. ఈ
మనలో చాలా మంది తల్లిదండ్రులు పిల్లలకు ఫైనాన్షియల్ ప్లానింగ్ నేర్పించాలి అంటే వెంటనే గుర్తొచ్చేది కేవలం పిగ్గీ బ్యాంక్లో డబ్బు వేయించడం సరిపోతుంది అని అనుకుంటారు. ఇంకొందరు ఇప్పుడే న
గూగుల్ జ్యూరిచ్ కార్యాలయంలో సీనియర్ ప్రోగ్రామ్ మేనేజర్గా పనిచేసిన ఫ్లోరెన్స్ పోయిరెల్ అనే మహిళ తన స్థిరమైన ఉద్యోగం.. సంవత్సరానికి రూ.3.4 కోట్ల జీతం వచ్చే ఉద్యోగాన్ని వదిలి వ్యక్తిగత జీ
భారతదేశంలో అత్యంత గౌరవనీయమైన వ్యక్తులలో ఒకరు, టాటా సన్స్ మాజీ ఛైర్మన్ దివంగత రతన్ టాటా అక్టోబర్ 9, 2024న 86 సంవత్సరాల వయసులో మరణించారు. 1991 నుండి 2012 వరకు ఆయన టాటా సన్స్ను నడిపి, అనేక టాటా గ్రూప్
భారతీయులు బంగారం కొనే సమయంలో ఎక్కువ మంది ఈ సందేహంలో ఉంటారు 18 క్యారెట్ తీసుకోవాలా, లేక 9 క్యారెట్ సరిపోతుందా? ఇరు ఎంపికలు కూడా బంగారమే, కానీ ప్రధాన తేడాలు, శుద్ధత, రంగు, మెరుపు, బలము, ధర లో ఉంట
2024 అక్టోబర్ 9న, భారత వ్యాపార ప్రపంచం ఒక్కసారిగా మూగబోయింది. టాటా గ్రూప్ మాజీ ఛైర్మన్, లెజెండరీ పారిశ్రామికవేత్త రతన్ టాటా (డిసెంబర్ 28, 1937 - అక్టోబర్ 9, 2024) మరణంతో ప్రతి భారతీయుడి హృదయంలో ఒక శూన్
దీపావళి అంటే మనకు గుర్తొచ్చేది క్రాకర్స్, లైట్స్, లక్ష్మీ దేవి పూజ. ఈ పండుగలో సంపద, శ్రేయస్సు కోసం గోల్డ్ &సిల్వర్ కొనడం మన సంప్రదాయం. చాలా మంది కేవలం ఆభరణం కోసం కాకుండా, సంపదను ఆకర్షించడా
బెంగళూరులో ఇటీవలి ట్రాఫిక్ మార్పులు, మెట్రో నిర్మాణం, సిగ్నల్ సమకాలీకరణ ప్రణాళికలతో ప్రయాణికులకు అనేక కీలక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. బెంగళూరు మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ (BMRCL)
పసిడి ధరలు అక్టోబర్ మొదటి వారంలోనే షాకిస్తున్నాయి. దీపావళి పండుకు సమీపిస్తున్న నేపథ్యంలో బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి నిరాశే ఎదురవుతోంది. వరుసగా నాలుగోడో రోజు కూడా బంగారం, వెండ
ప్రతి పెద్ద బిజినెస్ కూడా ఒక చిన్న ఆలోచనతోనే మొదలైంది. మనకు వచ్చిన ఆ ఐడియాను సరైన విధంగా ప్లాన్ చేసుకుని, ఒక్కో స్టెప్గా అమలు చేయగలిగితేనే అది విజయవంతమైన బిజినెస్గా మారుతుంది. బిజి
ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం భారత డిజిటల్ మౌలిక సదుపాయాల కేంద్రముగా మారనుంది. అమెరికా టెక్ దిగ్గజం గూగుల్ రాబోయే కొన్ని సంవత్సరాల్లో 10 బిలియన్ డాలర్లు (సుమారు రూ. 8,730 కోట్ల) పెట్టుబడితో
ఎప్పుడైనా మీరు క్రెడిట్ కార్డ్ పొందాలనుకున్నప్పుడు అది మనకు స్వేచ్ఛ, సౌకర్యం మరియు ఆర్థిక ఆధిపత్యం ఇస్తుందని అనుకుంటాం. చిన్న షాపింగ్, ఫ్లెక్సిబుల్ పేమెంట్స్ ఏదీ సమస్య కాదు అని మనం ఆశి
ఇటీవల ఫైనాన్స్ మంత్రి నిర్మల సీతారామన్ క్వాంటం AI పెట్టుబడి మీద డీప్ఫేక్ వీడియోలు వైరల్ అయ్యాయి. వీటిలో ఆమె ఇన్వెస్ట్మెంట్స్ ట్రిపుల్ చేయండి అని చెప్పినట్లు చూపించారు. కానీ ప్రభుత్వం
ఈ ఏడాది అమెరికాలో దీపావళి మరింత ప్రాధాన్యం పొందనుంది. ప్రత్యేకంగా కాలిఫోర్నియా అధికారికంగా దీపావళిని రాష్ట్ర సెలవుగా ప్రకటించింది. గవర్నర్ గావిన్ న్యూసమ్ సంతకం చేసిన AB 268 బిల్ ప్రకారం,
అక్టోబర్ 8, బుధవారం.. వరుసగా మూడో రోజు కూడా బంగారం, వెండి ధరలు కొత్త గరిష్ఠ స్థాయికి చేరుకున్నాయి. భౌగోళిక రాజకీయ అనిశ్చితి, వాణిజ్య సుంకాల ఉద్రిక్తతలు, అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేటు త
భారతీయులు ఇప్పుడు ఆన్లైన్ షాపింగ్లో సౌకర్యం మరియు క్రెడిట్ కార్డు అలవాట్లను కలిపి ఉపయోగిస్తున్నారు, అని తాజా నివేదికలు సూచిస్తున్నాయి. కన్సల్టింగ్ ఫర్మ్ కెర్నీ మరియు అమెజాన్ పే చేస
అమెరికాకు చెందిన ప్రపంచ ప్రముఖ ఔషధ తయారీ దిగ్గజం ఎలీ లిల్లీ అండ్ కంపెనీ (Eli Lilly and Co.) భారతదేశంలో తన ప్రస్థానాన్ని కొత్తగా ప్రారంభించబోతోంది. రాబోయే కొన్ని సంవత్సరాల్లో 1 బిలియన్ డాలర్లు (సుమ
భారతదేశంలో అత్యంత గౌరవనీయమైన, విశ్వసనీయమైన, విలువైన సమ్మేళన సంస్థ అయిన టాటా గ్రూప్ ప్రస్తుతం అరుదైన నాయకత్వ సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. రతన్ టాటా మరణానంతరం టాటా సన్స్లో 66 శాతం వాటాను
భారతదేశంలోని పెద్ద ఐటీ కంపెనీ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) 2025-26 ఆర్థిక సంవత్సరానికి జూలై-సెప్టెంబర్ త్రైమాసిక ఫలితాలను త్వరలో ప్రకటించబోతోంది. ఈ ప్రకటనలో మధ్యంతర డివిడెండ్ పై కూడా న
ఇంట్లో పని చేసేవారి లేకుండా ఒక్క పని కూడా సరిగ్గా పూర్తవడం కష్టం అవుతుంది. ఈ రోజుల్లో చిన్న పెద్ద నగరాలలో వీళ్లు లేకపోతే పనులు మధ్యలో ఆగిపోతాయి. కానీ మెట్రో నగరాల్లో పని మనుషులకి డిమాండ
ఆస్తిని కొనుగోలు చేయడం కేవలం ఒక లక్ష్యం మాత్రమే కాదు.. ఇది ఒక పెద్ద బాధ్యత కూడా అని చెప్పవచ్చు. మీరు Property కొనుగోలు సమయంలో సరైన సమాచారం లేకుండా, లేదా తొందరపాటు నిర్ణయం తీసుకోవడం వల్ల గణనీయమ
భారతదేశంలో జీతాలు వచ్చే ఏడాదికి సుమారు 9% పెరుగుతాయని Aon 2024-25 సర్వే అంచనా వేస్తోంది. ఇది కోవిడ్ కారణంగా ప్రభావితమైన 2020 తర్వాత ఒక దశాబ్దంలో కనిష్ట వార్షిక వృద్ధి అని చెప్పవచ్చు. 2025లో జీతాలు 8.9%
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాజధాని అమరావతి నగరం, పరిసర ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి కొత్త అడుగు వేసింది. రాజధానిలోని కీలక మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల రూపకల్పన, అమలు, నిర్వహణ, పర్యవేక్షణ కోసం
పసిడి ధరలు అక్టోబర్ మొదటి వారంలోనే భగ్గుమంటున్నాయి. అగ్రరాజ్యం అమెరికాలో నెలకొన్న రాజకీయ ఉద్రిక్త పరిస్థితులు పసిడి ధరలను అమాంతం పెంచుతున్నాయి. అమెరికా షట్ డౌన్ వైపు వెళ్ళడంతో ఇన్వెస
క్రెడిట్ కార్డు అంటే చాలామందికి బకాయిలు, వడ్డీలు, EMIలు గుర్తొస్తాయి. కానీ హైదరాబాద్కు చెందిన మనీష్ ధమేజా మాత్రం ఈ కార్డులను భయపడకుండా తెలివిగా వాడి ప్రపంచానికి ఉదాహరణగా నిలిచాడు. ఎవరిక
భారతదేశంలో బంగారం ధరలు భగ్గముంటున్నాయి. ముట్టుకుంటే షాక్ కొడుతున్నాయి. తాజాగా బంగారం ధరలపై షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది. గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ గోల్డ్మన్ సాచ్స్ డిసెంబర్ 202
RBI ఆన్లైన్ లావాదేవీల కోసం SMS ఆధారిత OTP ఒకసారి పాస్వర్డ్ పద్ధతి కన్నా కొత్త సిస్టమ్ను ప్రారంభించబోతోంది. డబ్బు బదిలీకి ఇప్పుడు OTP తో పాటు పాస్వర్డ్ (డైనమిక్ 2-ఫాక్టర్ ఆథెంటికేషన్) అవసరం ఉ
ముంబైలోని CII ఇన్వెస్టర్స్ ఈవెంట్లో NDTVతో మాట్లాడిన ఆంధ్రప్రదేశ్ మానవ వనరులు, IT మంత్రి నారా లోకేష్ రాష్ట్రం ఇప్పుడు భారత్లో పెట్టుబడులకు అత్యంత ఆకర్షణీయమైన స్థలంగా మారుతోంది. లోకేష్ చె
మన భారతీయ సంప్రదాయంలో గోల్డ్ అనేది సంతోషం, భద్రత, మరియు ఇన్వెస్ట్మెంట్ అన్ని కలిపిన ఆస్తి. కానీ ఈ రోజుల్లో, ఆర్థిక లాభం మరియు పెట్టుబడి విషయాలను పరిగణలోకి తీసుకుంటే, గోల్డ్ నాణేలు సరైన, స
రేపటి నుంచి UPI పేమెంట్ సర్వీస్ లో పెద్ద మార్పు వస్తోంది. పేమెంట్ చేసే సమయంలో ఎల్లప్పుడూ PIN ఎంటర్ చేయడం కొంత ఇబ్బందిగా ఉండేది అయితే, కాబట్టి ఈ కొత్త అప్డేట్ వినియోగదారులకు చాలా సౌకర్యాన్ని
సెప్టెంబర్ 20న కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన GST 2.0 రిఫార్మ్స్ దేశ ఆర్థిక వ్యవస్థ కోసం గేమ్-చేంజర్గా ఉండాలి అనుకున్నారు. కొత్త రేట్లలో 5% మరియు 18%కి తగ్గించి ఇవ్వడం వల్ల వినియోగదారులకు రోజ
అదానీ గ్రూప్ మళ్లి చిక్కుల్లో పడింది. గ్రూప్కు చెందిన ప్రధాన విభాగమైన అదానీ ఎంటర్ప్రైజెస్ రక్షణ విభాగం.. అదానీ డిఫెన్స్ సిస్టమ్స్ అండ్ టెక్నాలజీస్ లిమిటెడ్ పన్ను ఎగవేత కేసులో చిక్
భారతదేశం త్వరలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) మద్దతుతో డిజిటల్ కరెన్సీని ప్రవేశపెడతుందని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రి పియూష్ గోయల్ తెలిపారు. ఖతార్లోని దోహా పర్యటనలో ఒక రౌండ్ టేబుల
భారతదేశంలో వ్యవసాయం ఎక్కువగా వాతావరణం మీద ఆధారపడుతుంది. వర్షం లేకపోవడం లేదా తుఫానులు వంటి పరిస్థితులు రైతుల పంటలకు భారీ నష్టం చేస్తాయి. అలాంటి పరిస్థితులలో రైతులకు ఆర్థిక భద్రతను అంద
శాన్ ఫ్రాన్సిస్కోకు చెందిన Taylor Humphrey..పుట్టే పిల్లలకు పేర్లను సూచించే క్రమంలో తల్లిదండ్రులకు సహాయం చేసే కన్సల్టెంట్గా పేరు సంపాదించుకుంది. 37 ఏళ్ల Humphrey దశాబ్దాల క్రితం శిశువుల పేర్లపై తన అభ
వాణిజ్య రక్షణవాదం (Protectionism)ను తన ఆర్థిక ఎజెండాలో కీలక అంశంగా మార్చుకున్న ట్రంప్..దేశీయ ట్రక్ తయారీదారులు అన్యాయమైన విదేశీ పోటీ వల్ల నష్టపోతున్నారని పేర్కొన్నారు. ఈ సుంకాల నిర్ణయం ద్వారా ప
ఫుడ్ డెలివరీ ఇప్పుడు ఒక్క క్లిక్లో మనం కోరుకున్న చోట చేరిపోతుంది! మిడ్నైట్ అయినా, లంచ్ టైమ్ పీక్స్ అయినా, మనం ఆర్డర్ చేస్తే 20 నిమిషాల్లో గేటు ముందు. కానీ 7-8 ఏళ్ళ క్రితం, ఇలాంటి కన్వీనియన్
భారత ప్రభుత్వ రంగ సంస్థ ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్ (ONGC) ఆంధ్రప్రదేశ్లో చమురు, సహజ వాయువు అన్వేషణ కార్యక్రమాలను మరింత వేగవంతం చేయనుంది. ఇందుకోసం సంస్థ రూ.8,110 కోట్ల పెట
పసిడి ధరలు భగ్గుమంటున్నాయి. అక్టోబర్ మొదటి వారంలోనే ధరలు నింగిని తాకుతున్నాయి. అమెరికాలో నెలకున్న రాజకీయ ఉద్రిక్తతలు బంగారం ధరలను అమాంతం పెంచుతున్నాయి. షట్ డౌన్ వైపు అమెరికా వెళ్ళడంత
హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మళ్లీ హాట్ న్యూస్గా మారింది! రాయదుర్గంలోని నాలెడ్జ్ సిటీలోని భూమి ఒక్క ఎకరా రూ. 177 కోట్ల రికార్డు ధరకు అమ్ముడవడంతో నగరంలో చర్చలకు దారితీసింది. రియల్ ఎస్టేట్ రంగ
సిస్కో సిస్టమ్స్ మాజీ CEO జాన్ చాంబర్స్ కృత్రిమ మేధస్సు (AI) ప్రభావం గురించి తీవ్రమైన హెచ్చరిక జారీ చేశారు. ఇప్పటికే AI ఉద్యోగాలను భర్తీ చేస్తుందనే వార్తలు ఆందోళన కలిగిస్తున్న నేపథ్యంలో ఈ తా
ముంబైలోని 19 ఏళ్ల విద్యార్థిని సమృధి ఎలాంతోలి తన ఇంటి వంట గదిలోనే బేకింగ్ ద్వారా సక్సెస్ సృష్టించింది. 2024లో ఆమె ప్రారంభించిన లా జోయి హోమ్ బేకరీలో బొంబాయిలోని, బిస్కెట్స్, టీ కేక్స్, బ్రౌ
సెప్టెంబర్ నెలలో ఉద్యోగ నియామకాల్లో టైర్ 2, 3 నగరాలు ఊపందుకున్నాయి. తాజా రిపోర్ట్ ప్రకారం, గత ఏడాదితో పోలిస్తే ఈ ప్రాంతాల్లో హైరింగ్ 21% వరకు పెరిగింది, ఇది మెట్రో నగరాల వృద్ధిని కూడా మించి
ఏ జాబ్నైనా ఎంచుకునేటప్పుడు చాలా మంది మొదట సెలరీ ఎంత? అని ఆలోచిస్తారు. కానీ చార్టర్డ్ అకౌంటెంట్ మీనల్ గోయల్ లింక్డ్ఇన్ లో చెప్పినట్టు మీరు ఎక్కడ ఉంటారో, ఎంత ఖర్చు అవుతుందో, ఎంత పొదుపు చే
భారతదేశం ఇప్పుడు ప్రపంచంలో కొత్త స్టార్ట్అప్ హబ్గా ఎదుగుతోంది. యువతీశక్తి, టెక్నాలజీ అవగాహన, డిజిటల్ ఇన్నోవేషన్ కలిసివచ్చి దేశంలో కొత్త వ్యాపారాలు, స్టార్ట్అప్లు ప్రతి రోజూ పుట్టి
భారతదేశంలోని అత్యంత ధనవంతులలో ఒకరైన గౌతమ్ అదానీ నేతృత్వంలోని అదానీ గ్రూప్కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. అదానీ గ్రూప్కి చెందిన సిమెంట్ కంపెనీ ACC లిమిటెడ్ పై ఆదాయపు పన్ను శాఖ (Income Tax Department) రె
దీపావళి అంటే కేవలం గోల్డ్, లైట్స్, స్వీట్స్ మాత్రమే కాదు... ఈ పండుగ సమయంలో కార్ల కొనుగోలు కూడా ఎక్కువ జరుగుతుంటాయి. ఈసారి GST 2.0 తో ధరలు కొంత తగ్గడం, పండుగ డిస్కౌంట్స్ రెండు కలిపి కారు కొనేవాళ
దేశంలో టాప్ ఐటీ దిగ్గజం TCS.. సీనియర్ ఉద్యోగులను తొలగించడం, వారి పదవీకాలాన్ని బట్టి 6 నెలల నుండి 2 సంవత్సరాల జీతం పరిహారంగా ఇవ్వడం అనే అంశం ఇప్పుడు ఒక పెద్ద చర్చనీయాంశంగా మారింది. అకస్మాత్తు
బిజీ లైఫ్స్లో మనం ప్రతి రోజు ఆఫీస్కి వెళ్ళాలంటే సొంత వాహనం లేదా బస్, ఆటోలో వెళ్ళాలి అనుకుంటాం. అలానే, బెంగళూరులో ఒక ఇంజినీర్ ఆకాశ్ ఆనందాని అక్టోబర్ 4న తన ఆఫీస్కి వెళ్ళడానికి ఆటోను ఎం
Smart Business Idea: మన దేశంలో దీపావళి ఉత్సవాలు మొదలయ్యాయి. మార్కెట్లు ఇప్పుడు రంగురంగుల కాంతులతో మెరుస్తున్నాయి, ప్రతి ఇంటిలో ఆనంద వాతావరణం నిండిపోయింది. ఈ పండుగ కాలంలో కొత్త వ్యాపారం ప్రారంభించా
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రపంచ దేశాలపై విధించిన అధిక సుంకాలు కరోనావైరస్ మహమ్మారి కంటే ప్రమాదకరమైనవని ఆసియా మౌలిక సదుపాయాల పెట్టుబడి బ్యాంకు (AIIB) చీఫ్ ఆర్థికవేత్త ఎరిక్ బెర్
బంగారం ధరలు పసిడి ప్రియులకు రోజు రోజుకు దిమ్మతిరిగే షాకిస్తున్నాయి. సెప్టెంబర్ నెలలో భారీగా పెరుతూ వచ్చిన ధరలు అక్టోబర్ మొదటి వారంలోనే సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి.అమెరికా ప్ర
అమెరికా ప్రభుత్వ షట్డౌన్ భయం, ప్రపంచ ఆర్థిక అనిశ్చితి, ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేటు కోతల అంచనాలు అన్నీ కలిసి బంగారం ధరను మళ్లీ చరిత్రాత్మక గరిష్ట స్థాయికి చేర్చాయి. సోమవారం ఉదయం అంతర్జాత
H-1B వీసా అంటే చాలా మందికి వాళ్ళ అమెరికా డ్రీమ్కి ఇది ఒక మొడటి అడుగులా భావిస్తారు. చదువుకున్న తర్వాత మంచి ఉద్యోగం, పెద్ద జీతం, మంచి జీవితం ఇదే ఊహ. కానీ ఒక అమెరికన్ మహిళ చెబుతున్న కథ మాత్రం... ఈ
ఈ ఏడాది గోల్డ్ మరియు సిల్వర్ ధరలు చాలా వేగంగా పెరగడంతో చాలా పెట్టుబడిదారులు ఆశ్చర్యపోయారు. అంతర్జాతీయంగా గోల్డ్ ధర 2023 అక్టోబర్లో $1,900 నుండి ఇప్పటివరకు $3,860కి పెరిగింది. భారత్లో కూడా గోల్
విశాఖపట్నం నగరాన్ని నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ (NDMA) Phase-II అర్బన్ ఫ్లడ్ రిస్క్ మిటిగేషన్ ప్రోగ్రాం కింద ఎంచుకుంది. ఈ ప్రాజెక్ట్ కోసం కేంద్రం రూ. 200 కోట్లు ప్రత్యేకంగా కేటాయించింద
భారతదేశంలో చాలామంది మధ్యతరగతి కుటుంబాలకి ఇల్లు అంటే ఒక పెద్ద కల. ఇల్లు కొంటే అది జీవితాంతం పెట్టుబడి అవుతుందని నమ్మకం కూడా బలంగా ఉంటుంది. కానీ చాలా మందికి హోమ్ లోన్ EMIలు పెద్ద బరువుగా అని
బెంగళూరు మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ (BMRCL) పింక్ లైన్ ఎలివేటెడ్ సెక్షన్ ప్రారంభానికి గడువును మే 2026 కి వాయిదా వేసింది. మొదట 2025లో ప్రారంభం చేయాలని ప్లాన్ చేసారు తరువాత మార్చి 2026 కి మార్చా