అమెరికా ఫెడరల్ రిజర్వ్ ఊహించినట్లుగానే వడ్డీ రేట్లను 0.25 శాతం తగ్గించింది. అయితే, చైర్మన్ జెరోమ్ పావెల్ వ్యాఖ్యలు మరింత జాగ్రత్త ధోరణిని సూచించడంతో డాలర్ బలపడింది. దీని ప్రభావం Gold ధరలపై ప
భారతదేశంలో డిజిటల్ చెల్లింపులు వేగంగా పెరుగుతున్న సమయంలో, PhonePe, Paytm, Cred వంటి ప్రముఖ ఫిన్టెక్ యాప్లు వినియోగదారులకు ఒక ప్రత్యేక సౌకర్యాన్ని అందిస్తూ వస్తున్న సంగతి విదితమే. అదే రెంట్ ఫీచర
భారతీయ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ తన శ్రామిక శక్తిలో మహిళా ఉద్యోగులను పెంచడానికి మరో ముందడుగు వేసింది. కంపెనీ ఇటీవల ఉద్యోగులకు పంపిన ఒక మెయిల్లో రీస్టార్ట్ విత్ ఇన్ఫోసిస్ అనే కార్యక్రమాన
Bengaluru Power Cut: బెంగళూరు నగరంలో విద్యుత్ వినియోగదారులకు రెండు రోజుల పాటు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. బెంగళూరు ఎలక్ట్రిసిటీ సప్లై కంపెనీ లిమిటెడ్ (BESCOM) తాజాగా విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకా
Tianjin RIC Meeting: 2025 సెప్టెంబర్ 1న చైనాలోని టియాంజిన్ నగరంలో షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (SCO) శిఖరాగ్ర సమావేశం జరిగింది. అనధికారికంగా జరిగిన రష్యా-భారత్-చైనా (RIC) సమావేశం అందరి దృష్టిని ఆకర్షించింది.
పసిడి ప్రియులకు మంచి రోజులు వచ్చాయి. బంగారం ధరలు రోజు రోజుకు దిగి వస్తున్నాయి. నిన్నటి నుండి బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. నిన్న 100 గ్రాములు రూ. 2,200 తగ్గిన బంగారం ధర నేడు 5,400 తగ్గింది. ఈ రోజు
భారతదేశం బంగారంపై చూపించే మక్కువ మరోసారి వార్తల్లో చర్చనీయాంశంగా మారింది. అయితే ఈసారి దేశ ఆర్థిక బలాన్ని Gold హైలైట్ చేస్తూ వార్తల్లోకెక్కింది. ప్రముఖ మేనేజింగ్ పార్టనర్ & CIO గుర్మీత్ చదా
పండుగ సీజన్ దగ్గర పడితే ఖర్చులు కూడా పెరుగుతాయి. గిఫ్టులు, షాపింగ్, ఫ్యామిలీ గెదరింగ్స్ అంతా కలిపి వాలెట్ను బాగా లైట్ చేసేస్తాయి. డబ్బు కొద్దిగా తక్కువగా ఉందని అనిపిస్తే, లోన్ తీసుకోవా
రిటైర్మెంట్ కోసం పెట్టుబడులు వేసే వారికి గుడ్ న్యూస్. వచ్చే PFRDA (పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ) నుంచి కొత్త రూల్ రాబోతోంది. 2025 అక్టోబర్ 1 నుంచి, ప్రభుత్వేతర NPS సభ్యులు
అందరికీ తెలుసు గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ ఫేమస్, కానీ RBI 2019-20 Series-IV SGBల కోసం ప్రీమెచ్యూర్ రిడంప్షన్ అవకాశం అందిస్తోంది. అంటే, మీకు ఇష్టమైతే సాధారణ 8 సంవత్సరాల గోల్డ్ బాండ్ టెన్న్యూర్ ఉండగానే ముంద
భారతీయుల ఎంటర్టైన్మెంట్ అలవాట్లు కాస్త మలుపు తిరుగుతున్నట్టే కనిపిస్తున్నాయి. ఇప్పటివరకు అందరూ OTTలకే మోజుపడి ఫోన్లోనే సినిమాలు, సిరీస్లు చూస్తూ ఉండేవారు. కానీ ఇప్పుడు ఆ ట్రెండ్ కా
Bengaluru ORR Traffic Alert: బెంగళూరులోని లే అరేబియా జంక్షన్ నుంచి మారతహళ్లి వంతెన చుట్టూ పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీని సమర్థవంతంగా నిర్వహించడానికి బెంగళూరు ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక చర్యలు తీసుకున్
ఇండియాలో ప్రముఖ లాజిస్టిక్స్ టెక్ ప్లాట్ఫారమ్ అయిన బ్లాక్బక్ సహ-సంస్థాపకుడు మరియు CEO రాజేష్ యాబాజీ సెప్టెంబర్ 16న ప్రకటించారు, ఆయన కంపెనీ బెంగళూరులోని ఔటర్ రింగ్ రోడ్ (ORR) ప్రాంతం నుండి
మైక్రోసాఫ్ట్ అక్టోబర్ 2025లో విండోస్ 10కి మద్దతును పూర్తిగా ముగించనుంది. అక్టోబర్ నుంచి విండోస్ 10 పై ఎటువంటి ఉచిత భద్రతా అప్ డేట్లు కాని, సాఫ్ట్వేర్ అప్డేట్లు లభించవు. విండోస్ 10ను ఉపయోగి
ప్రధాని నరేంద్ర మోదీ పుట్టినరోజు నేడు. భారత ప్రధాని ఈ రోజు 75వ వడిలోకి అడుగపెట్టారు. 1950 సెప్టెంబర్ 17న గుజరాత్లోని మెహ్సానా జిల్లాలో వాద్నగర్ అనే చిన్న పట్టణంలో జన్మించిన Narendra Damodardas Modi.. ప్రధ
ఇప్పుడు మహిళలు చిన్న రుణాల తీసుకుని వారికి తగిన విధంగా ఏదో పని మొదలుపెడుతున్నారు. DWCRA గ్రూపులు, స్వయం సహాయ సమూహాలు మహిళలకు కేవలం డబ్బులు మాత్రమే కాదు, స్వతంత్రత, ఆర్థిక ఉల్లాసం, ఆలోచనలో ధై
భారతదేశంలో బంగారం ధరలు 10 గ్రాములకు రూ. 1.11 లక్షలు దాటేశాయి. ఇది ఇప్పటివరకు ఎప్పుడూ చూడని రికార్డు స్థాయిలోకి వచ్చింది. సాధారణంగా దసరా-దీపావళి సీజన్లో బంగారం కొనుగోలు జోరు పెరుగుతుంది. కా
గత కొద్ది రోజుల నుంచి బంగారం ధరలు చుక్కలు చూపిస్తున్న సంగతి విదితమే. సెప్టెంబర్ 1వ తేదీ నుంచే పసిడి ధరలు భగ్గుమన్నాయి. అయితే Gold ప్రియులకు కాస్త ఊరటనిస్తూ ఈ రోజు కాస్త తగ్గుముఖం పట్టాయి. ఈ
కొన్ని నెలలుగా భారతదేశం-అమెరికా మధ్య వాణిజ్య తగవులు, సుంకాల వివాదాలు హాట్టాపిక్గా మారిపోయాయి. ఈ టెన్షన్ మధ్యే అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, భారత ప్రధాని నరేంద్ర మోదీకి 75వ ప
మనలో చాలామంది రిటైర్మెంట్ అంటే ఇంకా చాలా టైం ఉందిలే అని అనుకోని వదిలేస్తున్నాం. కానీ వాస్తవానికి రిటైర్మెంట్ కోసం ప్లాన్ చేయడం ఎంత తొందరగా మొదలెడతామో, అంత బెటర్ లైఫ్ మనకు భవిష్యత్తులో
ఇప్పటివరకు మనం UPIని కేవలం బిల్లులు చెల్లించడానికి, షాపింగ్కి లేదా స్నేహితులకు డబ్బులు పంపడానికి మాత్రమే వాడేవాళ్లం. కానీ త్వరలో అదే UPIతో మనం డబ్బులు ATM లాగా తీసుకోవచ్చని చెబుతున్నారు!UPIన
ఉన్నది పోయింది... ఉంచుకున్నదీ కూడా పోయింది...అందరం వినే ఉంటారు కదా అలానే ఒకటి జరిగింది. బెంగళూరు కేంద్రంగా ఉన్న రియల్-మనీ గేమింగ్ కంపెనీ గేమ్స్క్రాఫ్ట్ మాజీ CFO రమేష్ ప్రభు పై కంపెనీ పోలీస్
హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టు పీకలోతు అప్పుల్లో కూరుకుపోయింది. మెట్రో ప్రాజెక్టును నిర్వహించే లార్సెన్ &టూబ్రో (L&T) కంపెనీ.. భారీ ఆర్థిక నష్టాలు ఎదుర్కొంటున్న కారణంగా ఈ ప్రాజెక్టు ను
భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) కొత్త లీడ్ స్పాన్సర్ కోసం చేసిన ప్రక్రియ నేటితో ముగిసింది. ఇప్పుడు భారత క్రికెట్ జట్టుకు (టీం ఇండియా) అపోలో టైర్స్ కొత్త స్పాన్సర్గా ఎంపికైంది. టీం ఇండియ
టెక్ దిగ్గజం గూగుల్ తన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వ్యవస్థలను మెరుగుపరచడంలో సహాయపడుతున్న 200కి పైగా కాంట్రాక్ట్ కార్మికులను తొలగించినట్టు వార్తలు వచ్చాయి. ఈ చర్యను గ్లోబల్ లాజిక్ అనే
అమెరికా కంపెనీలు ప్రతి మూడు నెలలకోసారి క్వార్టర్కి తమ ఆర్థిక ఫలితాలు ప్రకటించాల్సిన రూల్ రద్దు చేయాలని ట్రంప్ తాజాగా డిమాండ్ చేశారు. ట్రంప్ మాట్లాడుతూ ఇకపై కంపెనీలు ఆరు నెలలకోసారి స
సూపర్-స్పెషాల్టీ హెల్త్కేర్ సేవల సంస్థ మెడికోవర్ హాస్పిటల్స్ హైదరాబాదులో మరో రెండు కొత్త హాస్పిటల్స్ ప్రారంభించడానికి రెడీ అవుతోంది. సికింద్రాబాద్లో రూ. 100 కోట్లతో కొత్త ఆస్పత్రిన
దేశంలో మరోసారి బంగారం ధరలు భగ్గుమన్నాయి. గత రెండు రోజులగా ఊరటనిచ్చిన బంగారం ధరలు మళ్ళీ ఒక్కసారిగా పెరిగాయి. ఈరోజు, సెప్టెంబర్ 16, 2025న, భారతదేశంలో బంగారం, వెండి ధరలు గణనీయంగా పెరిగాయి. పెళ్ల
హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ మరోసారి ఊహించని సంచలనానికి సిద్ధమవుతోంది. రెండు సంవత్సరాల క్రితం కోకాపేటలో నియోపోలిస్ ఫేజ్ IIలో ఒక్క ఎకరం భూమి రూ. 100.75 కోట్లకు అమ్మబడినప్పుడు, అందరూ ఒక్క
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన సుంకాలతో ప్రపంచ వ్యాప్తంగా ఆందోళన నెలకొన్న వేళ భారత్ వాణిజ్యానికి శుభవార్త అందింది. 2025 ఆగస్టులో భారతదేశం వాణిజ్య రంగంలో అద్భుతమైన ప్రదర్శన
భారతదేశంలో బంగారం ధరలు గత ఏడు సంవత్సరాలలో ఊహించని స్థాయిలో పెరిగాయి. 2018-19లో 10 గ్రాములకు సగటున రూ. 31,193గా ఉండి, 2024-25లో రూ. లక్షకు పైకి చేరాయి. ఇది మొత్తం 143 శాతం పెరుగుదలను సూచిస్తుంది. ఇది ప్రపంచ
గత కొద్ది వారాలుగా చుక్కలు చూపించిన బంగారం ధరలు తాజాగా తగ్గుముఖం పట్టాయి. గ్లోబల్ మార్కెట్లో జరుగుతున్న మార్పులతో మనదేశంలో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. దేశంలోని ప్రధాన నగరాల వారీగ
ఇంకా ITR ఫైల్ చేయలేదా? అయితే మీకు ఒక గుడ్ న్యూస్. చివరి తేదీ సెప్టెంబర్ 15 అని అనుకుని టెన్షన్ పడుతున్న వారందరికీ ఆదాయపు పన్ను శాఖ ఒక ఊరట ఇచ్చింది. చివరి రోజున పోర్టల్ సరిగ్గా పనిచేయకపోవడంతో
థాయిలాండ్ ప్రభుత్వం ఇప్పుడు భౌతిక బంగారంపై అదనపు పన్ను విధించేందుకు సన్నాహాలు చేస్తోంది. దీనికి కారణం ఏమిటంటే.. ఈ ఏడాది దేశంలోని ప్రజలు తమ ఖరీదైన బంగారాన్ని ఎక్కువగా అమ్మకాలు జరుపుతూ డ
డబ్బు తక్షణం అవసరమైతే, చాలా మంది రుణం తీసుకోవడం గురించి ఆలోచిస్తారు. కానీ, రుణాలు కూడా వేర్వేరు రకాలుగా ఉంటాయని తెలుసా? ముఖ్యంగా రెండు రకాల రుణాలు ఉంటాయి. హామీ ఉన్న రుణాలు మరియు హామీ లేని
ఇప్పుడు చాలా మంది రోజువారీ షాపింగ్లో క్రెడిట్ కార్డులు వాడుతున్నారు. సరైన రీతిలో ఉపయోగిస్తే, డబ్బు సేవ్ చేయవచ్చు, రివార్డ్స్ పొందవచ్చు, డిస్కౌంట్లు కూడా దక్కించుకోవచ్చు. క్రెడిట్ కార
ఇప్పటికే చాలా మంది భారతీయులు ఇన్సూరెన్స్ మరియు పెట్టుబడులను ఒకేలా చూస్తున్నారు. ఏజెంట్లు పాలసీలను రాబడి + రక్షణ అని చూపిస్తుంటే, కొందరు ఖాతాదారులు కూడా దీన్ని రెండు పనులు ఒకేసారి అని భ
స్టాక్ మార్కెట్లో సోమవారం అనూహ్యంగా చురుకుదనం కనిపించింది. ఈ షేర్ ఒక్కరోజులోనే 8% కంటే ఎక్కువ పెరిగి, గత 4 నెలల్లో చూడని గరిష్ఠ స్థాయిని తాకింది. BSEలో ఒక్కో షేర్ ధర రూ. 8.30 వరకు వెళ్లింది. భార
బంగారం ధరలు సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. ఈరోజు MCX మార్కెట్లో అక్టోబర్ గోల్డ్ ఫ్యూచర్స్ ధరలు రూ.1,09,163/10 గ్రాముల వద్ద స్థిరపడినట్లు తెలుస్తోంది. అయితే, ఈ వారం చివర్లో జరగనున్న FOMC (ఫెడర
ఆంధ్ర ప్రదేశ్ లోని రొయ్యల రంగం ఇప్పుడు పెద్ద సమస్య ఎదుర్కొంటోంది. ఎన్నేళ్లుగా రాష్ట్రానికి వేల కోట్ల రూపాయల ఆదాయం తెచ్చిపెట్టిన ఈ రంగం ఇప్పుడు అమెరికా టారిఫ్ల ఈ రంగాన్ని బాగా దెబ్బతీ
భారతదేశ ఐటీ రాజధాని, సిలికాన్ సిటీకి తెలంగాణ రాజధాని హైదరాబాద్ సవాల్ విసరబోతోంది. భారతదేశంలో టెక్నాలజీ రంగంలో ఎక్కువ ఉద్యోగాలు ఇప్పటికీ బెంగళూరు నగరానికి పరిమితమైన సంగతి విదితమే. అయి
India vs China Growth:భారతదేశం రాబోయే కాలంలో చైనాను అధిగమించగలదా? ప్రముఖ ఆర్థిక నిపుణుడు, ఫండ్ మేనేజర్ రుచిర్ శర్మ.. రాజ్ షమానీతో పాడ్కాస్ట్ తో ఇంటర్వ్యూలో చెప్పిన వివరాల ప్రకారం.. ఇది బహుశా సాధ్యంకా
డిజిటల్ పేమెంట్స్ రోజురోజుకు మన జీవితంలో మరింత సులభతరం అవుతున్నాయి. UPIతో చిన్న ఖర్చులు మాత్రమే కాదు, బీమా, పెట్టుబడులు, రుణాలు, ట్రావెల్, బంగారం వంటి పెద్ద లావాదేవీలు కూడా చెయ్యగలుగుతున్
నేటి సమాజంలో ఫేక్ SMS స్కామ్లు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. అందుకే ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు ప్రభుత్వ అధికారులు చాలా జాగ్రత్తలు చెబుతున్నారు. అయితే ఎన్ని జాగ్రత్తలు చెప్పినా హ
ఒక మంచి భవిష్యత్తు కోసం... పిల్లల చదువుకోసం... ఎంత శ్రమించడానికైనా సిద్ధపడతారు! ఇదే ప్రతి మధ్యతరగతి తల్లిదండ్రుల కల. కానీ ఇప్పుడు ఆ కల, ఒక్క సీటు సాధించేందుకు లక్షల రూపాయలు చెల్లించాల్సిన
ITR Filing Last Date News: ఈ ఏడాది (2025) ఆదాయపు పన్ను రిటర్న్ (ITR) ఫైల్ చేయడానికి చివరి తేదీ సెప్టెంబర్ 15. ఆదాయపు పన్ను శాఖ స్పష్టం చేసిన ప్రకారం.. ఆ తేదీ తర్వాత మరింత పొడిగింపు తేదీ లేదని ప్రకటించారు. చాలామంది
బంగారం ప్రియులకు శుభవార్త. ఈ రోజు పసిడి ధరలు తగ్గుముఖం పట్టాయి. గ్లోబల్ మార్కెట్లో మార్పులతో మనదేశంలో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. దేశంలోని ప్రధాన నగరాల వారీగా ధరలు చూస్తే, స్వల్ప వ్
ప్రపంచ బంగారం మార్కెట్లో మరోసారి కలకలం రేపే ప్రయత్నం చేస్తోంది చైనా. ఇప్పటివరకు కఠిన నియమాలతో బంగారం దిగుమతులు, ఎగుమతులు నియంత్రించిన ఈ దేశం, ఇప్పుడు వాటిని సడలించి పెద్ద మార్పుకు రంగ
దీర్ఘకాలిక సంపద పెంచుకోవాలంటే ప్లానింగ్ మరియు క్రమంగా పెట్టుబడులు పెట్టడం చాలా ముఖ్యం. దీర్ఘకాలంలో మన ఫైనాన్షియల్ గోల్స్ను సాధించాలనుకునే పెట్టుబడిదారుల కోసం, మార్కెట్ లింక్డ్ SIPల
భారతదేశానికి చెందిన అతి ధనవంతుడు మరియు చైర్మన్ అయిన ముఖేష్ అంబానీ, ఇప్పుడు తన గ్లోబల్ ప్రాపర్టీ కలెక్షన్లోకి మరో విలాసవంతమైన భవనాన్ని జోడించారు. అమెరికాలోని న్యూయార్క్ సిటీలో ఉన్న ట
ఎప్పటి నుంచో ప్రయాణికులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నా బెంగళూరు-హైదరాబాద్ బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్ ఇప్పుడు నిజంగా ఆచరణలోకి వస్తుంది. ఈ రెండు మెట్రో నగరాల మధ్య ఇప్పుడున్న రైలు ప్రయాణం దా
ప్రతి సంవత్సరం జీతం వచ్చాక టాక్స్ కట్ అయినా సరే... చాలామంది ITR ఫైల్ చేయడాన్ని చివరి నిమిషం వరకు వదిలేస్తారు. కొంతమంది బిజీ షెడ్యూల్లో మర్చిపోతారు, ఇంకొందరికి ప్రాసెస్ క్లిష్టంగా అనిపిస్
ఉద్యోగం చేస్తున్న వాళ్లకు ప్రతి నెల జీతం నుంచి కొంత మొత్తం కట్ అవుతుంది. చాలా మంది దాన్ని కేవలం జీతం తగ్గింపుగా మాత్రమే భావిస్తారు. కానీ నిజానికి, అది మీ భవిష్యత్తు రిటైర్మెంట్ జీవితాని
భారత్-అమెరికా సంబంధాలు గతంలో ట్రంప్ 50% టారిఫ్ల కారణంగా కాస్త చల్లారిపోయినప్పటికీ, తాజాగా ట్రంప్-మోడీ మధ్య సానుకూల సామాజిక మీడియా ఎక్స్చేంజ్లు ఈ సంబంధాలను మరలా మెరుగుపరిచాయి. దీని ఫల
ఎప్పుడైనా ఊహించారా? ఒక గ్రామంలో ప్రతి రైతు కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు? ఇది ఎక్కడైనా సినిమా కథలా అనిపించొచ్చు... కానీ ఇది కేరళలోని ఎలెవంచెరి అనే చిన్న గ్రామం వాస్తవం. కేరళ రాష్ట్రంలోన
ఈ సంవత్సరం బంగారం ధరలు గతంలో ఎప్పుడూ పెరగని విధంగా పెరుగుతున్నాయి. నిపుణుల అంచనాల ప్రకారం.. 2025 చివరి నాటికి బంగారం ధర చారిత్రాత్మక గరిష్ట స్థాయి 3,800 డాలర్లను తాకే అవకాశం ఉందని చెబుతున్నార
Bengaluru Real Estate: దేశ ఐటీ రాజధాని, సిలికాన్ సిటీ బెంగళూరు రియల్ ఎస్టేట్ కొత్త పుంతలు తొక్కుతోంది. నగరంలోని కొన్ని కీలక ఏరియాల్లో ధరలు నింగిని తాకుతున్నాయి. ప్రధానంగా సర్జాపూర్ రోడ్ ఇప్పుడు బెంగ
ఈ వారం ఆసియాలో బంగారం కొనుగోలు భారీగా తగ్గిపోయింది. దీనికి ప్రధాన కారణం... బంగారం ధరలు రికార్డు స్థాయికి చేరడంతో మార్కెట్ లో చాలా ఖరీదైనవిగా మారిపోయాయి. అందువల్ల, సాధారణ వ్యక్తులు, ఆభరణా
ఉద్యోగాన్ని పొందడం అంత సులభమేమి కాదు. ఇందులో ఎంతో కష్టపడాలి, ఎన్నో నిరాశలను అధిగమించాలి. ఇప్పుడు ఏఐ రాకతో ఉద్యోగాల స్వరూపమే మారిపోయింది. ఉన్న ఉద్యోగాన్ని కాపాడుకుంటే చాలనే స్థితికి వచ్
Bengaluru Metro Fare Hike: బెంగళూరు మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ (BMRCL) ప్రయాణికులకు ఫిబ్రవరి 2024లో ఇప్పటికే 71 శాతం ఛార్జీల పెంపును అమలు చేసిన నేపథ్యంలో..ఇప్పుడు మరోసారి వార్షికంగా 5 శాతం పెంపును అమలు చే
ఆదాయపు పన్ను రిటర్న్ (ITR) దాఖలు గడువు దగ్గరపడుతోంది. సెప్టెంబర్ 15 లోపు ఐటీ రిటర్న్ దాఖలు చేయాలి. లేకుండా రూ. 5 వేల వరకు పెనాల్టీ పడవచ్చు. అయితే పన్ను నిపుణులు, పన్ను చెల్లింపుదారుల నుంచి గడువ
సెప్టెంబర్ నెలలో పసిడి ధరలు తొలి రెండు వారంల్లోనే పసిడి ప్రియులకు చుక్కలు చూపిస్తున్నాయి. అయితే ఈ రోజు కొంచెం ఊరటనిచ్చాయి. పండగ సీజన్ సమీపిస్తుండటంతో బంగారం కొనుగోలు చేయాలనుకున్న మహి
ఈరోజుల్లో బంగారం (Gold) మీద పెట్టుబడులు చాలా హాట్ టాపిక్గా మారాయి. ఎందుకంటే 2025లో గోల్డ్ ఎక్స్ఛేంజ్-ట్రేడెడ్ ఫండ్స్ (ETFs) అద్భుతమైన లాభాలను అందించాయి. దేశీయంగా బంగారం ధరలు ఈ ఏడాది 40 శాతానికి పై
గత ఏడాదిలో ఇన్వెస్టర్లకు నిజంగా భారీ లాభాలు తెచ్చిపెట్టింది. 2024 సెప్టెంబర్ 11న 24 క్యారెట్ గోల్డ్ ధర 10 గ్రాములకు సుమారు రూ. 73,200 ఉండగా, కేవలం ఏడాదిలోనే అది రూ. 1,12,500కి దూసుకెళ్లింది అంటే దాదాపు 54%
క్రెడిట్ కార్డు వాడే ప్రతి ఒక్కరూ ఒక దశలో ఈ డైలమాలో పడతారు. రివార్డ్ పాయింట్స్ కలెక్ట్ చేయాలా? లేక సూటిగా క్యాష్బ్యాక్ తీసుకోవాలా? ఈ రెండూ మంచి బెనిఫిట్స్నే ఇస్తాయి, కానీ ఎలా వర్క్ అవు
2025 ఇన్వెస్టర్ల కోసం ధన లోహాలు మార్కెట్లో ఒక ఎక్సెప్షనల్ ఇయర్గా నిలిచింది. ముఖ్యంగా గోల్డ్ ETFs మరియు సిల్వర్ ETFs చాలా బాగా పెర్ఫార్మ్ చేసాయి. ఈ రెండు అసెట్స్ ఈ సంవత్సరం ఇన్వెస్టర్లకు అత్యం
భారతీయ హౌసింగ్ మార్కెట్ మరోసారి వార్తల్లో ఉంది. ఊహించిన దాని కంటే వేగంగా ఇళ్ల ధరలు పెరుగుతున్నాయి, సులభంగా పొందగల ఇళ్ల కొరతతో, కొత్త ఇంటి కొనుగోలుదారులు ఖరీదైన అద్దెలలో చిక్కిపోతున్నా
భారతదేశంలో బంగారం ధరలు భగ్గుమంటున్నాయి. పండుగ సీజన్ దగ్గరపడుతుండటంతో బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. ఇది వినియోగదారులకు,పెట్టుబడిదారులకు, వ్యాపారులకు కొనుగోలుపై అయోమయాన్ని రేపుత
ఈ వారం మీ ఆదాయ పన్ను రిటర్న్ ఫైల్ చేయాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే ఒక చిన్న సూచన ఫారం పూర్తి చేసిన వెంటనే సబ్మిట్ బటన్ నొక్కేయకండి. ముందుగా డ్రాఫ్ట్గా సేవ్ చేసుకోండి. ఎందుకంటే ఇదే స్ట
భారతదేశంలో ఆర్థిక సంవత్సరం 2024-25 (AY 2025-26) కోసం ఆదాయపు పన్ను రిటర్న్ (ITR) దాఖలు చేసే గడువు చివరి తేదీ ఈ ఏడాది సెప్టెంబర్ 15, 2025 నిర్ణయించడం జరిగింది.అయితే ఇప్పటికీ ఎన్నో సమస్యల వల్ల పన్ను చెల్లింపుద
Indo-US Relations:డొనాల్డ్ ట్రంప్ విధించిన భారీ సుంకాలతో అమెరికా-భారత్ మధ్య సంబంధాలు (India- US Ties) దెబ్బతిన్న సంగతి విదితమే.ఇరు దేశాల మధ్య మాటలయుద్ధం నడుస్తుండగా.. చైనా, రష్యాకు భారత్ దగ్గరయ్యే ప్రయత్నం
భారత రాజకీయాల్లో కేంద్ర పార్టీలు మాత్రమే కాకుండా, 40 కంటే ఎక్కువ ప్రాంతీయ పార్టీలు కూడా ఉన్నాయి. వీటిలో కొన్ని ఇప్పుడు రాష్ట్రాల్లో ప్రభుత్వం నడుపుతున్నాయి, మరికొన్ని ప్రతిపక్ష పార్టీల
బెంగళూరులో పని సంస్కృతి గందరగోళానికి దారితీస్తోందనే ఒక తాజా సంఘటన సోషల్ మీడియాలో పెద్ద చర్చకు తెరలేపింది. ఇటీవల నగరంలోని ఒక సినిమా థియేటర్లో ఓ మహిళ తన ల్యాప్టాప్ తెరిచి, సినిమా చూస్త
భారత బయోటెక్ లో ఒక కొత్త ఇన్స్పిరేషనల్ స్టోరీ. డా. ఫాతిమా బెనజీర్ మరియు కో-ఫౌండర్ అలెక్స్ డి. పాల్ కలిసి స్థాపించిన అజూకా ల్యాబ్స్ ఇప్పుడు ఇండియాలోనే కాక, అంతర్జాతీయ స్థాయిలో ప్రతిష్ఠ పొ
సెప్టెంబర్ నెలలో పసిడి ధరలు భగ్గుమంటున్నాయి. నిన్న కాస్త శాంతించిన ధరలు నేడు మళ్లీ నింగికి ఎగసాయి. పండగ సీజన్ సమీపిస్తుండటంతో బంగారం కొనుగోలు చేయాలనుకు మహిళలకు షాకిస్తూ నేడు పసిడి ధరల
కొన్ని ఏళ్ల క్రితం దుకాణాల్లో రూ. 1, రూ. 2 ప్యాకెట్లు రాజ్యమేలేవి. చిన్న చిల్లరతో కూడా ఏదో కొనుక్కోవచ్చు అన్న ఉత్సాహం ఉండేది. కానీ సమయం మారింది, ప్రజల ఖర్చు సామర్థ్యం పెరిగింది, అలవాట్లు కూడ
గత నెలలో గూగుల్ జెమిని యాప్లో కొత్త AI ఇమేజ్ ఎడిటింగ్ టూల్ నానో బనానాని విడుదల చేసింది. ఇది విడుదలైన కొన్ని రోజుల్లోనే ఈ జెమిని యాప్ను 10 మిలియన్ మందికి పైగా డౌన్లోడ్ చేసుకున్నారు. గూగు
UPSలో ఫిక్స్ పెన్షన్, NPSలో మార్కెట్ రిటర్న్ ఏది సరిగ్గా మీ రిటైర్మెంట్ ఫైనాన్స్కి మించిపోతుందో స్పష్టంగా తెలుసుకోవాలి. సెప్టెంబర్ 30 ముందే నిర్ణయం తీసుకోకపోతే ఆ ఆప్షన్ ఇక రాదు. ఈ తేది తర్వ
భారతదేశంలో రియల్ ఎస్టేట్ అంటే కేవలం డబ్బు పెరిగే మార్గం అని అనుకోవడం సరి కాదు. గతంలో ప్రాపర్టీ కొనుగోలు చేయడం అంటే విలువ పెరుగుతుంది, రెంటల్ ఆదాయం వస్తుంది, సంపద ఏర్పడుతుంది అని నమ్మేవా
రుణం చెల్లించడం ఆలస్యమైతే ఫోన్ లాక్ అవ్వే అవకాశం ఉంది? వినియోగదారుల కోసం ఇది కొత్త హెచ్చరిక! RBI ఇప్పుడు పరిశీలిస్తున్నది ఏమిటంటే, చిన్న రుణాల డిఫాల్ట్ జరిగితే, రిమోట్లో ఫోన్ లాక్ చేయడం బ
ఇల్లు కొనడం అంటే మన జీవితంలో పెద్ద నిర్ణయంగా భావిస్తాం. అయితే దీన్ని ఆలస్యం చేయడం వల్ల భవిష్యత్తులో ఆర్థికంగా సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా 40 ఏళ్లు దాటినప్పుడు ఇల్లు కొనే పన
భారతదేశంలో చాలామంది క్యాష్ ఇస్తే ఫార్మాలిటీస్ ఉండవు అనుకుని నిర్లక్ష్యంగా నగదు లావాదేవీలు చేస్తుంటారు. కానీ ఇప్పుడు జాగ్రత్త! రూ. 20,000 దాటితేనే పన్నుశాఖ మీపై కన్నేసే అవకాశం ఉంది. అంటే, మీ
ఈ ఏడాది బంగారం ధరలు రికార్డు స్థాయిలో పెరిగి.. ఇంతకు ముందెప్పుడూ అందని స్థాయిని తాకాయి. ఈ ర్యాలీకి ప్రధాన కారణం అమెరికా ఫెడరల్ రిజర్వ్ (Fed) వడ్డీ రేటులు తగ్గించనున్న అంచనాలు. సాధారణంగా వడ్
తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్కి దక్షిణం వైపున 765 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో కొత్త నగరం భారత్ ఫ్యూచర్ సిటీను అభివృద్ధి చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేసింది. ఈ ఫ్యూచర్ సిటీ నగరంలో కృత్
అయోధ్యలో జరుగుతున్న రామ్ మందిర నిర్మాణం దేశవ్యాప్తంగా భక్తుల దృష్టిని ఆకర్షిస్తోంది. ప్రతిరోజూ అక్కడ జరిగే మార్పులు, కొత్త నిర్మాణాలు, విశాలమైన ప్రాజెక్టులు ప్రజల్లో ఆసక్తిని రేపుతు
దేశ ఆర్థిక రాజధానిలో RBI తన స్థిర ఆస్తుల వ్యూహాన్ని మరింతగా విస్తరించుకుంది. ముంబై మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ (MMRCL) నుండి దక్షిణ ముంబై నారిమన్ పాయింట్ వద్ద ఉన్న 4.61 ఎకరాల భూమిని రూ.3,472 కో
తెలంగాణ రాష్ట్రంలో రైల్వే నెట్వర్క్ను బలోపేతం చేయడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా కీలక నిర్ణయాలు తీసుకునే ప్రయత్నంలో ఉన్నాయి. ఈ క్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ రేవంత్ రె
డబ్బు అవసరం ఏ క్షణానైనా వస్తుంది. అలాంటి సమయంలో మన దగ్గర బంగారం ఉంటే, దాని మీద గోల్డ్ లోన్ తీసుకోవడం చాలా మందికి సేఫ్ మరియు ఈజీ ఆప్షన్గా మారింది. ముఖ్యంగా బ్యాంకులు, NBFCలు కూడా గోల్డ్ లోన్
సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతోంది, అందులో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఒక కొత్త ప్రభుత్వ కార్యక్రమాన్ని ఆమోదించినట్లు కనిపిస్తుంది. పైకి చూస్తే నిజమనిపించినా, ఈ వీడియో నకిలీద
హైదరాబాద్ నుంచి మచిలీపట్నం పోర్టు వరకు గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్వే నిర్మించేందుకు ఆమోదం తెలపాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్రాన్ని కోరారు. హైదరాబాద్లోని భారత ఫ్యూచర