ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల్లో మొత్తం 480 ఎకరాల భూమిని అదానీ ఇన్ఫ్రా (ఇండియా) ప్రైవేట్ లిమిటెడ్కు కేటాయిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. గూగుల్ కంపెనీకి చెందిన రై
భారతదేశంలో పర్యటించనున్న రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ వ్యక్తిగత సంపద, ఆస్తులు, విలాసవంతమైన జీవితం ఎప్పుడూ ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తూనే ఉన్నాయి. ప్రపంచంలోని అత్యంత ధనవంతులైన రా
ఇండిగో విమానయాన సంస్థ మరోసారి విమానాలను రద్దు చేయడంతో వరుసగా రెండవ రోజు కూడా ప్రయాణికుల ప్రయాణాలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ముఖ్యంగా గురువారం (డిసెంబర్ 4, 2025) హైదరాబాద్ రాజీవ్ గాంధీ అంతర
గత నెలలో సామాన్యుల నడ్డి విరిచిన పసిడి ధరలు ఈ నెలలో కూడా అదే వేగంతో దూసుకువెళుతున్నాయి. ఏడాది చివర కావడంతో బంగారం కొనుగోలు చేద్దామని పసిడి ప్రియుల ఆశలు ధరల పెరుగుదలతో నీరుగారిపోతున్నా
అమెరికాలో ఉన్నత చదివులు చదివి మంచి ఉద్యోగం సంపాదించి కుటుంబాన్ని సంతోషంగా ఉంచాలనే కలలు ఎంతోమంది భారతీయ యువతలో ఉంటాయి. US లో చదువుకుంటే జీవితం మారిపోతుంది అనే మాటలు మామలు, అత్తలు, బంధువుల
హైదరాబాద్ రాత్రి 2 గంటలు సమయం.. నగరమంతా ఊపిరి పీలుస్తూ నిద్రలోకి జారుకుంటోంది. రోడ్లపై వాహనాలు చాలా తక్కువగా ఉన్నాయి. వీధి దీపాలు నిశ్శబ్దాన్ని నింపుకుని ప్రకాశవంతంగా వెలుగుతున్నాయి. అ
ఈ నెలలో బంగారం ధరలు గ్లోబల్ మార్కెట్లలో పెట్టుబడిదారులకు అనుకూలంగా కొనసాగే అవకాశం కనిపిస్తున్నప్పటికీ..ఇన్వెస్టర్లు కొంత అస్థిరతను గమనించడానికి సిద్ధంగా ఉండాలి. ఆనంద్ రతి షేర్లు, స్ట
క్రికెట్లో దూకుడుగా ఫోర్లు, సిక్సులు కొట్టే విధానం ఎప్పుడూ ఆకర్షణీయమే. కానీ, మార్కెట్ పరిస్థితులు కఠినంగా ఉన్నప్పుడు 'డిఫెన్స్' (Defense) ఆడటం తెలివైన నిర్ణయం. స్టాక్ మార్కెట్లో మల్టీబ్యాగ
భారతదేశంలో మొబైల్ ఫోన్ల తయారీ కంపెనీలకు కేంద్ర ప్రభుత్వం గతంలో జారీ చేసిన ఆదేశాలపై వెనక్కి తగ్గింది. కొత్తగా అమ్మే ప్రతి మొబైల్ ఫోన్లో సంచార్ సాథీ యాప్ (Sanchar Saathi app) ను తప్పనిసరిగా ముందుగా
మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేసేవారిలో చాలామందికి వచ్చే పెద్ద డౌట్ ఇది. ప్రతి నెలా రూ. 10,000 SIP (సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్) లో పెట్టుబడి పెట్టాలా, లేక ఏడాదికి ఒకసారి రూ. 1.2 లక్షలు (Lump Su
రిటైర్డ్ ఉద్యోగులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న ఈపీఎస్ పెన్షన్ (EPS Pension) కనీస పెంపు అంశంపై కేంద్ర ప్రభుత్వం తాజాగా కీలక ప్రకటన చేసింది. ప్రస్తుతం కనీస పింఛను (Minimum Pension) కేవలం రూ. 1,000 మాత్రమే ఉండగా, దా
ఏపీలోని ఓ చిన్న గ్రామం భారతదేశం రూపు రేఖలను మార్చబోతోంది. ఏఐ విప్లవానికి నాంది పలకబోతోంది. ఏపీ ప్రజల్లో చాలామందికి తెలియని ఆ గ్రామం ఇప్పుడు ఒక్కసారిగా వార్తల్లోకెక్కింది. దీనికి కారణం
హైదరాబాద్ ఎయిర్పోర్ట్ లో ప్రస్తుతం గందరగోళంగా ఉంది. బుధవారం ఉదయం దేశంలోని కొన్ని ప్రధాన విమానాశ్రయాలలో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కీలకమైన చెక్-ఇన్ (Check-in) వ్యవస్థల్
భారత ఆర్థిక వ్యవస్థ స్థిరత్వాన్ని బలోపేతం చేయడానికి కీలకమైన చర్యగా, భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) దేశంలోని మూడు ప్రముఖ బ్యాంకులు..స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI), HDFC బ్యాంక్, ICICI బ్యాంక్లను మళ్ల
ఆంధ్రప్రదేశ్లో సొంత ఇల్లు లేని నిరుపేదలకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ముఖ్యమైన ప్రకటన చేసింది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన (గ్రామీణ) పథకం కింద ఇళ్ల నిర్మాణానికి దరఖాస్తు చేసుకోవడానికి గడువ
మంగళవారం ముగింపు 89.96తో పోలిస్తే.. ఈరోజు భారత రూపాయి విలువ అమెరికా డాలర్తో పోలిస్తే 90.16కి పడిపోయింది. రూపాయి తొలిసారిగా 90 స్థాయిని దాటడం మార్కెట్లో ఆందోళన కలిగించడమే కాకుండా.. రాబోయే నెలల
భారతదేశంలో కార్ల తయారీ రంగంలో అగ్రగామి అయిన మారుతి సుజుకి ఎట్టకేలకు ఎలక్ట్రిక్ వెహికల్ (EV) మార్కెట్లోకి అడుగుపెట్టింది. కంపెనీ తన మొట్టమొదటి ఎలక్ట్రిక్ SUV అయిన e-Vitaraను (maruti suzuki e vitara launch) ఇటీవల ఆ
త్వరలోనే తెలంగాణ రాజధాని హైదరాబాద్ (Hyderabad) ప్రపంచ స్థాయి నగరంగా రూపాంతరం చెందబోతోంది. ఇటీవల ప్రతిపాదించిన 27 మున్సిపాలిటీలను గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC)లో విలీనం చేసే ప్రత
ప్రపంచ వ్యాప్తంగా పరిస్థితులు చక్కబడుతున్నా బంగారం ధరలు మాత్రం తగ్గడం లేదు. గత నెలలో సామాన్యుల నడ్డి విరిచిన పసిడి ధరలు ఈ నెలలో కూడా అదే పంథాలో దూసుకువెళుతున్నాయి. ఏడాది చివర కావడంతో బ
కోరుకున్న దాని కోసం చాలా రకాల చర్చలు, అనేక రకాల ఆలోచనలు, డైలెమాల తర్వాత 22 ఏళ్ల బెంగళూరు యువకుడు ఆంషుల్ ఉతయ్య అనే యువకుడు తన ఉద్యోగాన్ని వదిలేస్తున్నట్లుగా తెలిపిన వీడియో సోషల్ మీడియాలో
భారతదేశం రష్యా చమురు కొనుగోలును నిలిపివేయాలని అమెరికా ఒత్తిడి తెస్తోందని రష్యా బహిరంగంగా ప్రకటించింది. అయితే ఆ ఒత్తిడి భారత్-అమెరికా సంబంధాలపై ప్రభావం చూపదని, రెండు దేశాలు తమ ద్వైపాక
భారతదేశ ఐటీ రాజధానిగా పేరుగాంచిన బెంగళూరులో ఇల్లు కొనడం నిజంగా ఆర్థికంగా, జీవనశైలికి అర్ధవంతమా అన్న దానిపై దేశవ్యాప్తంగా చర్చ రసవత్తరంగా కొనసాగుతోంది. ఇటీవల Redditలో పోస్ట్ చేయబడిన ఒక వ
ఆర్థిక ఇబ్బందులు వచ్చినప్పుడు.. చాలామందిని మొదటగా వేధించే సమస్య క్రెడిట్ కార్డు(credit card) బిల్లు చెల్లింపు. క్రెడిట్ కార్డులు సౌకర్యవంతంగా ఉన్నప్పటికీ, గడువులోగా బిల్లు చెల్లించకపోతే, భార
ఎవరో చెబితే కొనేస్తున్నారా? అయితే మీది కూడా ఇదే సైకాలజీ! ఒకసారి చెక్ చేసుకోండి!అవకాశం ఒకేసారి వస్తుంది.. చేజారితే తిరిగి రాదు! ఈ మాట నిజమే కావచ్చు. కానీ డిజిటల్ యుగంలో ఈ సిద్ధాంతాన్ని ఆర్థ
భారతదేశంలో డిజిటల్ భద్రతను మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు నుంచి దేశంలో అమ్ముడవుతున్న లేదా విదేశాల నుండి దిగుమతి అవుతున్న ప్రతి కొ
ప్రపంచం వ్యాప్తంగా పెద్ద పెద్ద టెక్ కంపెనీలలో భారతీయులే కీలక వ్యక్తులుగా ఉన్నారు. ఇప్పుడు యాపిల్ కూడా అదేబాటలో నడుస్తోంది. అమర్ సుబ్రమణ్య(Amar Subramanya) అనే భారతీయుడ్ని తన ఏఐ వైస్ ప్రెసిడెంట్
బ్యాంకుల లాగానే పోస్టాఫీస్ కూడా అనేక రకాల బ్యాంకింగ్ , పొదుపు పథకాలను అందిస్తోంది. వీటిలో RD, MIS, PPF, SSA వంటి వాటితో పాటు పోస్టాఫీస్ టైమ్ డిపాజిట్ (TD) పథకం చాలా పాపులర్. పోస్టాఫీస్ TD ను బ్యాంకుల ఫి
దేశంలో డిజిటల్ లావాదేవీలు విస్తృతంగా పెరుగుతున్న నేపథ్యంలో క్రెడిట్ కార్డుల వినియోగం రోజురోజుకీ పెరుగుతూ వస్తోంది. షాపింగ్ నుండి బిల్లుల చెల్లింపులు, ఆన్లైన్ కొనుగోళ్లు, ప్రయాణ ఖర్
ప్రస్తుతం అందరూ బంగారం, వెండి గురించి ఆలోచిస్తుంటే ధనవంతులు మాత్రం సైలెంట్ గా వేరే ఆస్తిపై ఫోకస్ పెట్టారు. బంగారం ధరలు, స్టాక్ మార్కెట్ ఊహించని విధంగా ఉన్న ఈ సమయంలో.. పెట్టుబడుల్లో ఒక కొ
టెక్ పరిశ్రమలో భారీ జీతాలు, మెరిసే కెరీర్లు, గ్లోబల్ అవకాశాలు కనిపించినా, లోపల ఉద్యోగులు పడుతున్న ఒత్తిడి, మానసిక సమస్యలు, భావోద్వేగ పతనం బయటకు చాల తక్కువగా వస్తాయి. ఇటీవలి రోజులలో ఈ వాస
దాదాపు రెండు దశాబ్దాల క్రితం.. అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu) 'బై బై బెంగళూరు, హలో హైదరాబాద్' అనే నినాదంతో టెక్ ప్రపంచంలో సంచలనం సృష్టించారు. అప్పుడు ఆయన దృష్టి
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కోసం ఏర్పాటు చేసిన 8వ వేతన సంఘం (8th Pay Commission)పై దేశవ్యాప్తంగా ఉద్యోగుల దృష్టి కేంద్రీకృతమైంది. ఈ నేపథ్యంలో, డీఏ-బేసిక్ పే విలీనంపై నెలకొన్న అనుమానాలకు సోమవారం కేంద్ర
భారతదేశంలో IPO (Initial Public Offering) మార్కెట్ ఈ ఏడాది అద్భుతమైన వృద్ధిని కనబరుస్తోంది. ముఖ్యంగా డిసెంబర్ నెలలో దాదాపు రూ30,000 కోట్ల విలువైన సుమారు 25 పబ్లిక్ ఇష్యూలు రాబోతున్నాయి. ఇది ఇప్పటికే రికార్డుల
ప్రపంచ ఆర్థిక అనిశ్చితి, డాలర్ బలహీనత, వడ్డీ రేటు కోతలపై పెరుగుతున్న అంచనాల నేపథ్యంలో బంగారం ధరలు మళ్లీ పెరుగుదల దిశగా పయనిస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లలో, శుక్రవారం గమనించిన అస్థి
కువైట్ నుండి హైదరాబాద్ వైపు వస్తున్న ఇండిగో విమానానికి మంగళవారం బాంబు బెదిరింపు వచ్చింది. విమానం గాల్లో ప్రయాణిస్తున్న సమయంలో విమానంలో మానవ బాంబ్ ఉన్నట్లు ఒక బెదిరింపు ఇమెయిల్ అధికార
భారతదేశంలోని ఏడు ప్రధాన విమానాశ్రయాలపై ఇటీవల సైబర్ దాడులు జరిగాయని కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ధృవీకరించింది. ఈ దాడులు దేశంలో అత్యంత రద్దీగా ఉన్న ఢిల్లీ, ముంబై, బెంగళూరు, కోల్కతా, హై
బంగారం మార్కెట్ ప్రస్తుతం ఒక చారిత్రాత్మక మలుపును చూస్తోంది. ప్రపంచవ్యాప్తంగా బంగారం ధరలు ఐదు వారాల గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. ఔన్సుకు దాదాపు 4,240 డాలర్ల వద్ద ట్రేడవుతున్నాయి. ఇది కే
ప్రముఖ నటి సమంతా రూత్ ప్రభు, ప్రముఖ దర్శకుడు రచయిత రాజ్ నిడిమోరు వివాహం గురించి ఊహాగానాలు సోషల్ మీడియాలో పెద్ద కలకలం రేపుతున్నాయి. ఇద్దరు ప్రముఖులు అధికారికంగా ధృవీకరించకపోయినా డిసెం
భారత ఐటీ రంగంలో సంచలనం రేపిన తాజా పరిణామంలో.. భారతీయ ఐటీ కంపెనీలకు జారీ చేయబడిన కొత్త H-1B వీసా ఆమోదాలు 2025 ఆర్థిక సంవత్సరంలో కేవలం 4,573 మాత్రమే నమోదయ్యాయి. ఇది గత పది సంవత్సరాలలో అత్యల్ప స్థాయి
ప్రపంచ ఆర్థిక అనిశ్చితి, డాలర్ బలహీనత, వడ్డీ రేటు కోతలపై పెరుగుతున్న అంచనాల నేపథ్యంలో బంగారం ధరలు మళ్లీ పెరుగుదల దిశగా పయనిస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లలో, శుక్రవారం గమనించిన అస్థి
ప్రపంచ వ్యాప్తంగా వాణిజ్య వ్యవస్థలో ఏర్పడిన అంతరాయం, సరఫరా కొరత ఉద్రిక్తతల నడుమ స్పాట్ మార్కెట్లో వెండి ధరలు సోమవారం నాడు కొత్త జీవితకాల గరిష్ట స్థాయిని తాకాయి. గత శుక్రవారం నమోదు చేసి
సెప్టెంబర్ నెలలో బంగారం ధరలు భారీగా పెరిగాయి. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల కోతపై అంచనాలు అంతర్జాతీయ మార్కెట్లో బంగారం డిమాండ్ను భారీగా పెంచాయి. దీంతో దేశీయంగా కూడా పసిడి రేట్లు
డిసెంబర్ 1 నుండి దేశవ్యాప్తంగా ఎల్పీజీ వాణిజ్య సిలిండర్ల ధరలను తగ్గిస్తూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నెలవారీ ధర సవరణ ప్రక్రియలో భాగంగా వచ్చిన ఈ తగ్గింపు హోటళ్లు, రెస్టారెం
అమెరికా అత్యంత ప్రతిభావంతులైన భారతీయుల నుంచి అపారమైన లాభాలు పొందిందని టెస్లా, స్పేస్ఎక్స్ CEO ఎలోన్ మస్క్ వ్యాఖ్యానించారు. జెరోధా సహ వ్యవస్థాపకుడు నిఖిల్ కామత్ నిర్వహించిన WTF పాడ్కాస్
భారత్- రష్యా మధ్య వాణిజ్యం, పెట్టుబడి సంబంధాలను మరింత బలపరుచుకోవడానికి, డిసెంబర్ 4-5 తేదీలలో న్యూఢిల్లీ.. మెగా ఇండియా-రష్యా బిజినెస్ ఫోరమ్కు ఆతిథ్యమివ్వడానికి రెడీ అవుతోంది. అధ్యక్షుడు
భారతదేశం డిజిటల్ రంగంలో దూసుకుపోతోంది! మన దేశం ఇప్పుడు ఆసియా-పసిఫిక్ ప్రాంతంలోనే అతి వేగంగా అభివృద్ధి చెందుతున్న డేటా సెంటర్ మార్కెట్గా మారింది. అంటే.. కంపెనీలు తమ డేటాను భద్రపరిచే పె
మీరు కన్స్ట్రక్షన్ దశలో ఉన్న కొత్త ఫ్లాట్ను కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే, మీకు కాపిటల్ గెయిన్ ట్యాక్స్ (Capital Gain Tax Exemption) లభిస్తుంది. కానీ, ఈ ప్రయోజనం పొందాలంటే ఆదాయ పన్ను చట్ట
వేల సంవత్సరాలుగా బంగారం(gold) చాలా విలువైన సంపదగా ఉంటూ వస్తోంది. అలంకారమైన ఆభరణాల నుంచి దేశాలు దాచిపెట్టుకునే వాల్ట్ ల వరకూ.. బంగారానికి ఎప్పుడూ ప్రత్యేక స్థానం ఉంటుంది. అయితే, ప్రస్తుతం ప్
సాధారణంగా పెట్టుబడి విషయానికి వస్తే అందరి దృష్టి బంగారం (Gold) పైనే ఉంటుంది. కానీ 2025లో.. బంగారాన్ని, స్టాక్ మార్కెట్లను కూడా వెనక్కి నెట్టి.. వెండి (Silver) తన సత్తా చాటింది. ప్రస్తుతం వెండి ధరలు (silver
ప్రముఖ ఇ-కామర్స్ ప్లాట్ఫామ్ మీషో (Meesho IPO) త్వరలో IPOకి రాబోతోంది. డిసెంబర్ 3న ఈ ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్ (IPO) సబ్స్క్రిప్షన్ కోసం తెరవబడుతుంది. ఈ ఏడాది అత్యంత బిజీగా ఉన్న పబ్లిక్ మార్కెట్ లిస్
మీరు కొత్తగా ఏదైనా చిన్న లేదా మధ్య తరహా బిజినెస్ ఐడియాస్ (business ideas) తో మార్కెట్లోకి ప్రవేశించాలని ఆలోచిస్తున్నారా? లేదా ఇప్పటికే మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజ్ (MSME) నడుపుతున్నారా?
భారతదేశంలో రెండవ అతిపెద్ద ప్రైవేట్ రంగ బ్యాంక్ అయిన HDFC bank కు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) భారీ జరిమానా విధించింది. చట్టబద్ధమైన నిబంధనలను పాటించడంలో లోపాలు ఉన్నందున.. ముఖ్యంగా కేవైసీ (KYC) ని
బెంగళూరు (bengaluru ) వంటి మెట్రో నగరాల్లో అద్దెకు ఉండేవారికి ఇంటి అద్దెలు, భారీ సెక్యూరిటీ డిపాజిట్లు ఎప్పుడూ పెద్ద తలనొప్పిగా ఉండేవి. ఒకేసారి 6 నెలల నుంచి 10 నెలల అద్దెకు సమానమైన భారీ మొత్తాన్
బంగారం ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. అమెరికా ఫెడరల్ రిజర్వ్ నుంచి వచ్చిన సంకేతాల కారణంగా బంగారం ధరలు మళ్లీ ఊపందుకున్నాయి. వెండి ధరలు కూడా భారీగా పెరుగుతున్నాయి. ఈ రోజు(నవంబర్ 30) నాటికి ప్రధ
భారతదేశంలో అద్దె వ్యవస్థలో కీలక మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. ముఖ్యంగా బెంగళూరు, ముంబై వంటి మెట్రో నగరాల్లో ఈ మార్పుల ప్రభావం ఎక్కువగా కనిపించనుంది. చాలా కాలంగా అద్దెదారులు అధిక భద్
బెంగళూరులోని ఎక్కువ కుటుంబాలు పనిమనిషి, వంటమనిషి, బట్టలు ఉతికే వారు, ఇళ్ళు శుభ్రం చేసే వారు, పిల్లలను చూసుకునే వాళ్లు, అలాగే డ్రైవర్లు, తోటమాలిలపై ఆధారపడుతుంటాయి. ప్రత్యేకించి రెండు ఆదా
ఎయిర్బస్ A320 విమానాలపై తక్షణ భద్రతా తనిఖీలు ప్రారంభమైన నేపథ్యంలో.. ప్రయాణ షెడ్యూల్పై పెద్దగా ప్రభావం ఉండదని ఎయిర్ ఇండియా స్పష్టం చేసింది. యూరోపియన్ యూనియన్ ఏవియేషన్ సేఫ్టీ ఏజెన్సీ (EASA),
అమెరికా-చైనా సంబంధాలు ఇటీవలి కాలంలో ప్రపంచ దేశాల దృష్టిని మరింతగా ఆకర్షిస్తున్నాయి. దక్షిణ కొరియాలోని బుసాన్లో అక్టోబర్ 30న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ,చైనా అధ్యక్షుడు జీ జిన్
ఈ సంవత్సరంలోని పెళ్లి సీజన్ భారత ఆభరణాల మార్కెట్లో ఒక్క పెద్ద మార్పుకు వేదికగా మారింది. గత కొన్నేళ్లుగా వజ్రాల ఆభరణాలు ఆధిపత్యం చాటుకున్నా, ఈసారి మాత్రం పసుపు లోహం అంటే బంగారం మరోసారి
దేశంలో ప్రముఖ ప్రైవేట్ రంగ బ్యాంకులలో ఒకటైన HDFC బ్యాంక్పై.. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కఠిన చర్యలు తీసుకుంది. బ్యాంకింగ్ నియంత్రణ చట్టం (Banking Regulation Act), ఆర్బీఐ జారీ చేసిన పలు మార్గదర్శకాలను ఉ
ఇటీవలి రోజుల్లో దేశంలో బంగారం ధరలు వరుసగా పెరుగుతున్నాయి. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల కోతపై అంచనాలు అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్ను పెంచాయి. దీంతో దేశీయంగా కూడా పసిడి రేట్లు ఎ
అమరావతిని ఒక గ్రీన్ఫీల్డ్ రాజధానిగా అభివృద్ధి చేసే దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెద్ద అడుగు వేసింది. రాజధాని నగర విస్తరణ కోసం రెండవ దశ భారీ భూ సమీకరణ ప్రణాళికను రాష్ట్ర కేబినెట్ ఆమోద
Google కో ఫౌండర్.. లారీ పేజ్ (Larry Page) ప్రపంచంలోనే రెండో అత్యంత ధనవంతుడిగా నిలిచారు. గూగుల్ పేరెంట్ కంపెనీ అయిన Alphabet స్టాక్ ధరలు విపరీతంగా పెరగడంతో.. Oracle కో ఫౌండర్ లారీ ఎల్లిసన్ ను వెనక్కి నెట్టి ఈ స
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల చేసిన ఓ ప్రకటన ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అమెరికా ఆర్థిక వ్యవస్థను కాపాడటానికి.. ‘థర్డ్ వరల్డ్ కంట్రీస్' నుండి వలసలను శాశ్వతంగా నిలిపి
సెమీకండక్టర్ యూనిట్లకు కేంద్ర ప్రభుత్వ ఆమోదం పొందిన కొద్ది వారాల్లోనే.. టాటా గ్రూప్ భారతీయ జనతా పార్టీ (BJP)కి దేశంలోనే అత్యధిక రాజకీయ విరాళం అందించింది. బీజేపీతోపాటు కాంగ్రెస్, ఇతర పార్ట
ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్(AI) నేడు శరవేగంతో విస్తరిస్తూ.. పరిశ్రమలు, విద్య, వ్యాపారం.. ఇలా అన్ని రంగాల్లో ప్రవేశించింది. ఏకంగా ఇది మన రోజువారీ జీవితాన్ని కూడా సమూలంగా మారుస్తోంది. ఈ నేపథ్య
నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) యొక్క విభాగమైన NPCI Bharat BillPay.. ఆన్లైన్ చెల్లింపులను వినియోగదారులకు మరింత సరళంగా, సురక్షితంగా మార్చేందుకు ఉద్దేశించిన సరికొత్త వ్యవస్థను ప్రవేశపె
భారతదేశంలో ఆహార సేవలు (Food Services) రంగం రాబోయే సంవత్సరాల్లో భారీ వృద్ధిని సాధించబోతోందని రిపోర్ట్ లు చెప్తున్నాయి. ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీ (Swiggy).. విడుదల చేసిన How India Eats వార్షిక నివేదిక ప
నగర ప్రయాణంలో విప్లవాత్మక మార్పులు తెచ్చిన హైదరాబాద్ మెట్రో(Hyderabad Metro) రైలు.. శుక్రవారం నాటికి విజయవంతంగా ఏడేళ్లు పూర్తి చేసుకుని, ఎనిమిదో సంవత్సరంలోకి అడుగుపెడుతోంది. 2017 నవంబర్ 29న ప్రారంభమ
రీసెంట్ గా RBI కొన్ని కొత్త క్రెడిట్ స్కోర్ రూల్స్ గురించి ప్రకటించింది. అయితే వీటి ద్వారా మీ లోన్ వడ్డీ రేటు తగ్గే అవకాశం ఉంటుదని మీకు తెలుసా? RBI (రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా) తీసుకువచ్చిన కొ
బెంగళూరు రియల్ ఎస్టేట్ మార్కెట్ ఎప్పుడూ మంచి డిమాండ్ తో కూడి ఉంటుంది. ఒక ప్రాంతం సంవత్సరాల పాటు నిశ్శబ్దంగా ఉండి, ఒక్కసారిగా భారీ వృద్ధికి కేంద్రంగా మారుతుంది. ఇందుకు ప్రధాన కారణాలు.. కొ
గత మూడేళ్లుగా భారతదేశ హౌసింగ్ మార్కెట్లో పెద్ద మార్పు వచ్చింది. లగ్జరీ ఇళ్ల కొనుగోళ్లు బాగా పెరిగాయి. తాజాగా ANAROCK విడుదల చేసిన డేటా ప్రకారం.. ముంబై, బెంగళూరు, హైదరాబాద్, పూణే వంటి ప్రముఖ న
గత కొన్ని వారాలుగా India US Trade Deal గురించిన చర్చలు ఎక్కడికక్కడ ఆగిపోయాయేమో అన్న భావన చాలా మందిలో ఉంది. ఇరు దేశాల నుండి ఎటువంటి పెద్ద ప్రకటనలు లేవు. అయితే భారతదేశం తన ఇంధన వనరుల విధానంలో చేస్తున్
ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడు ఎలాన్ మస్క్ ఒక మెట్టు దిగినట్టు కనిపిస్తోంది. మస్క్ సొంత బ్రాండ్ అయిన టెస్లా కార్లకు భారతదేశంలో అపారమైన క్రేజ్ ఉంది. అయినప్పటికీ.. ప్రస్తుతం టెస్లా కార్లు
ఈ రోజుల్లో భారతీయ వివాహాలు అంటే కేవలం వేడుకలు మాత్రమే కావు. అవి సంప్రదాయంగా చేసే భారీ ఈవెంట్లు. నెలల తరబడి ప్లానింగ్ తో పాటు బోలెడంత ఖర్చు చేస్తారు. బంగారు ఆభరణాలు, కాస్ట్లీ వేదిక, కేటరిం
విశాఖపట్నం భారతదేశ డేటా రాజధాని కాబోతోంది. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అత్యంత కీలకమైన ప్రకటన చేసింది. విశాఖపట్నంలో ప్రపంచ స్థాయి AI నేటివ్ డేటా సెంటర్ క్యాంపస్ను నిర్మించడాన
భారతదేశంలో ఒక స్టార్టప్ ప్రారంభించడం అంటే ఒక కల, ఒక ఆతృత, ఒక ఆశ. కానీ ఆ కలను నెరవేర్చే ప్రయాణం మాత్రం అంత సులభం కాదు. కేవలం ఒక ఆలోచన సరిపోదు.. ప్రభుత్వ రిజిస్ట్రేషన్లు, పన్ను దాఖలు, లైసెన్సు
బెంగళూరు నగరంలో ప్రతిరోజూ లక్షలాది వాహనాలు తిరుగుతాయి. ఇటీవల బెంగళూరులో ట్రాఫిక్ పెద్ద తలనొప్పిగా మారింది. ఒక కిలోమీటరు ప్రయాణించాలంటే 20 నుంచి 30 నిమిషాలు వేచి ఉండాల్సి వస్తోంది. ట్రాఫి
ఒకప్పుడు గార్డెన్ సిటీగా, పెన్షనర్ల స్వర్గంగా పిలవబడిన బెంగళూరు (Bengaluru), నేడు భారతదేశానికి టెక్నాలజీ హబ్ గా మారింది. కానీ, ఇప్పుడు ఆ హబ్.. ఉక్కిరిబిక్కిరి అవుతోంది. వేల కోట్ల పెట్టుబడులకు, ల
దక్షిణ మధ్య రైల్వే తాజా ప్రకటన ప్రకారం.. విజయవాడ, బెంగళూరును నేరుగా అనుసంధానించనున్న కొత్త వందే భారత్ ఎక్స్ప్రెస్ సేవలు డిసెంబర్ 10న ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ప్రారంభ తేదీపై తుది ధృవీకర
సుదీర్ఘ కాలంగా ఎదురుచూస్తున్న 65 లక్షల మందికి పైగా పెన్షనర్లకు ఇది నిజంగా తీపి కబురు! త్వరలో ప్రవేశపెట్టబోయే కేంద్ర బడ్జెట్ కు ముందే కేంద్ర ప్రభుత్వం ఒక కీలకమైన నిర్ణయం తీసుకునేందుకు
కృత్రిమ మేధస్సు (AI) ఆధారిత డిజిటల్ మౌలిక వసతులపై గ్లోబల్ పోటీ వేగంగా సాగుతున్న ఈ సమయంలో.. ప్రపంచం నలుమూలల నుండి డేటా సెంటర్ల నిర్మాణం కోసం పెట్టుబడులు ఆకర్షించడానికి ప్రపంచదేశాలు పోటీ ప
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు శుభవార్త! త్వరలో మీ జీతాలు పెరగనున్నాయి. అయితే ఎంతమేరకు పెరుగుతాయి అన్నదే ఇప్పుడు ప్రశ్న. 8వ పే కమిషన్ రాకతో తమ జీతాలు, పెన్షన్లు ఎంత పెరుగుతాయో అన
పసిడి ధరలు సామాన్యులకు భారంగా మారాయి.ఈ మధ్య కాలంలో పెరగడమే కాని తగ్గడం లేదు. సామాన్యులు బంగారం కొనాలంటేనే బిత్తరపోయే పరిస్థితి నెలకొంది. దీనికి కారణం ఏంటంటే.. ఆర్థిక రాజకీయ అస్థిరత, భౌగో
పసిడి ధరలు సామాన్యులకు భారంగా మారాయి.ఈ మధ్య కాలంలో పెరగడమే కాని తగ్గడం లేదు. సామాన్యులు బంగారం కొనాలంటేనే బిత్తరపోయే పరిస్థితి నెలకొంది. దీనికి కారణం ఏంటంటే.. ఆర్థిక రాజకీయ అస్థిరత, భౌగో
దక్షిణ భారతదేశంలో హై-స్పీడ్ రైలు నెట్వర్క్ విస్తరణ మరింత వేగాన్ని పుంజుకుంటోంది. ప్రతిపాదిత చెన్నై-హైదరాబాద్ బుల్లెట్ రైలు కారిడార్ ఇప్పుడు కీలక దశకు చేరుకుందని రైల్వే వర్గాలు వెల్ల
భారతదేశంలో దేశీయ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచి, కీలక రంగాల్లో దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించడానికి కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ బుధవారం
fixed deposits returns vs inflation: 67 ఏళ్ల పదవీ విరమణ చేసిన రామకృష్ణకు.. తన జీవితంలో కష్టపడి సంపాదించిన పొదుపులను భద్రపరచుకోవడం ముఖ్యమైన నిర్ణయం. ప్రభుత్వ ఉద్యోగం నుంచి రిటైర్ అయిన తర్వాత, ఆయనకు సేవింగ్స్గా
టెక్ ఉద్యోగులకు లేఆఫ్ ల తిప్పలు తప్పడం లేదు. టెక్నాలజీ రంగంలో పనిచేసే ఉద్యోగులకు ఈ సంవత్సరం కూడా కష్టకాలమే. గతేడాది ఆర్థిక మాంద్యం భయాలతో వేలమందిని ఇంటికి పంపిన టెక్ కంపెనీలు ఇప్పుడు మ
మీరు లాంగ్ టర్మ్ లో మంచి లాభాల కోసం చూస్తున్నారా? తక్కువ రిస్క్ తీసుకుంటూ అద్భుతమైన రాబడి పొందాలనుకుంటున్నారా? అయితే నేషనల్ పెన్షన్ స్కీమ్ (nps scheme) లో వచ్చిన సరికొత్త మార్పులు మిమ్మల్ని కో
