ప్రపంచంలో ఏఐ విప్లవంతో చాలా మార్పులు వస్తున్నాయి. చాలా కంపెనీలు ఏఐ వైపు అడుగులు వేస్తున్నాయి. చాలా కంపెనీలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను వాడుతున్నాయి. ఏఐ వాడుతున్న కంపెనీలకు మైక్రోసా
టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(TCS) ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) పై దృష్టి సారిస్తోంది. ఇందుకు సంబంధించి ఇప్పటికే కొన్ని నిర్ణయాలు కూడా తీసుకుంది. ఏఐ నిపుణులను నియమించుకుంటామని ప్రకటించిం
అంతర్జాతీయ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు జూలై 1 తర్వాత అత్యంత కనిష్ట స్థాయికి పడిపోయాయి.. అక్కడి నుండి పైకి రాలేక బలహీనంగా ట్రేడ్ అవుతున్నాయి. ఇక అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరా
పసిడి మెరుపుల మధ్య వజ్రాలు తన ఆకర్షణను కోల్పోతున్నాయి. ఒకప్పుడు రారాజుగా వెలుగొందిన వజ్రం నేడు బంగారం చేతిలో చిక్కి చిక్కి విలవిలలాడుతోంది. కంపెనీలు మూసివేత దిశగా పయనిస్తున్నాయి. దీన
మంగళవారం కళ్యాణ్ జ్యువెలర్స్ ఇండియా (Kalyan Jewellers India) షేరు 3.99 శాతం పెరిగింది. ఈ రోజు ఈ స్టాక్ రూ.19.10 పెరిగి రూ. 529.75 వద్ద స్థిరపడింది. గత నెలలో కళ్యాణ్ జ్యువెలర్స్ షేర్లు 38.51 శాతం పెరిగింది. ఇదే సమయంల షే
మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి పెట్టడం రిస్క్ తో కూడుకున్నది. అయితే ఇందులో దీర్ఘకాలికంగా పెట్టుబడి మంచి రాబడి వస్తుందని నిపుణులు చెబుతున్నారు. అయితే కొన్ని మ్యూచువల్ ఫండ్లు వైవిధ్యభరిత
జాతీయ రహదారుల మంత్రి నితిన్ గడ్కరీని సీఎం రేవంత్ రెడ్డి కలిశారు. రీజినల్ రింగు రోడ్డు (RRR) ఉత్తర భాగానికి సంబంధించి ఇప్పటికే 95 శాతం భూసేకరణ పూర్తయిందని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. రోడ
భారత సిలికాన్ సిటీ.. దేశ ఐటీ రాజధాని బెంగళూరు నగరంలో నివాసం అంటే ఉద్యోగస్తులకు గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. అక్కడ ఉద్యోగం చేసేవారు రెంటుకి ఉండాలంటే చుక్కలు కనిపిస్తున్నాయి. హౌస్ అ
చాలా మందికి ఒక డౌట్ ఉంది. ప్రస్తుతం ఎక్కడా రూ.2000 నోటు కనిపించడం లేదు. దీంతో ఈ నోటు చలామణీలో ఉందో లేదో తెలియడం లేదు. అయితే తాజాగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దీనిపై కీలక ప్రకటన చేసింది. రూ.2000 నో
కరోనా తర్వాత ఆర్థిక పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. దాని ప్రభావం ఇప్పటికీ అందర్నీ వెంటాడుతోంది.. ఆర్థిక మాంద్యంలో అనేక కుటుంబాలు దినదిన గండంగా బతుకుతున్నాయి. భార్యాభర్తలు ఉద్యోగాలు
ఎలాంటి రిస్క్ లేకుండా కచ్చితమైన ఆదాయం రావాలనుకున్నవారు ఫిక్స్డ్ డిపాజిట్లు చేసుకోవడం బెటర్. అయితే డెట్ మ్యూచువల్ ఫండ్లో కూడా రిస్క్ తక్కువగా ఉంటుంది. అయితే ఈ రెండింటిలో ఎందులో పెట్
బెంగళూరు అంటే మనకు గుర్తుకు వచ్చేది ఐటీ. అక్కడ అంతగా టెక్ కంపెనీలు ఉన్నాయి. అంతర్జాతీయ కంపెనీలు నగరంలో ఉండడంతో లక్షలాది మంది ఉపాధి పొందుతున్నారు. బెంగళూరు అభివృద్ధితో పాటు జనాభా, వాహనా
భారత్లో జులై 14న బంగారం, వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. MCXలో 10 గ్రాముల బంగారం ధర రూ. 650కి పైగా పెరిగి రూ. 1.40 లక్షల మార్కును దాటింది. అదేవిధంగా, కేజీ వెండి ధర దాదాపు రూ. 700 పెరిగి రూ. 2.18 లక్షలకు పైగా
దేశీయ బులియన్ మార్కెట్లో నేడు బంగారం ధరలు కాస్త తగ్గుముఖం పట్టాయి. 100 గ్రాముల బంగారంపై రూ.1,100 మేర తగ్గుదల నమోదవడంతో కొనుగోలుదారులకు కాస్త ఊరట లభించింది. ఇటీవల అంతర్జాతీయ మార్కెట్లలో బంగ
ఎస్బీఐ ఫండ్స్ మేనేజ్మెంట్ ఐపీఓ ఈ రోజు ప్రారంభం అయింది. ఐపీఓ జూలై 16న ముగియనుంది. ఈ ఇన్షియల్ పబ్లిక్ ఆఫర్ ద్వారా రూ.9,795 కోట్లను సేకరించనున్నారు. కంపెనీ ఒక్కో ఈక్విటీ షేరు ధరను రూ.545-574 గా నిర్ణ
భారత మూడవ అతిపెద్ద ఐటీ దిగ్గజం హెచ్సిఎల్ టెక్నాలజీస్ .. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారిత సేవల మార్కెట్ను చేజిక్కించుకోవడానికి సరికొత్త వ్యూహంతో ముందుకు సాగుతోంది. ఇందులో భాగంగాన
పశ్చిమాసియాలో పరిస్థితులు నివురుగప్పిన నిప్పులా మారాయి. దాడి ప్రతిదాడులతో దద్దరిల్లుతోంది. అమెరికా-ఇరాన్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి నెలకొంది. తాత్కాలిక శాంతి ఒప్పందంత
అంతర్జాతీయంగా నెలకొన్న ఆందోళనకర పరిస్థితులు పసిడి మార్కెట్ మీద తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. Gold ధరలు తీవ్ర ఒడిదుడుకులకు లోనవుతున్నాయి. పెట్టుబడిదారులు అయితే ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియ
ఒకప్పుడు డైమండ్స్ అంటే కేవలం ధనవంతులే కొనేవారు. మధ్యతరగతి, సామాన్యులు బంగారంతోనే సరి పెట్టుకునే వారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. ఒకప్పుడు సహజంగా దొరికే డైమండ్స్ ను ఇప్పుడు తయారు చ
త్వరలో టెలికామ్ కంపెనీలు రీఛార్జ్ ధరలు పెంచే అవకాశం ఉందని తెలుస్తోంది. 10 శాతం నుంచి 15 శాతం వరకు ప్లాన్ల ధరలు పెరుగుతాయని ఓ నివేదిక పేర్కొంది. 5జీ స్పెక్ట్రమ్ కొనుగోలు కోసం టెలికామ్ కంపెన
దేశంలో ద్రవ్యోల్బణం తగ్గుతుందని అందరు భావించారు. అయితే అనూహ్యంగా ద్రవ్యోల్బణం పెరిగింది. గణాంకాలు, కార్యక్రమ అమలు మంత్రిత్వ శాఖ సోమవారం విడుదల చేసిన వివరాల ప్రకారం దేశంలో ఆహార ద్రవ్య
కొంత మంది తమకు డబ్బు లేదు అందుకే ఏం చేయలేకపోయా అంటారు. కొంత మంది తమకు చదువు లేదు ఏం చేయలేకపోయా అని సాకులు చెబుతున్నారు. కానీ.. వైకల్యం ఉన్నా కొందరు జీవితాన్ని సాగిస్తున్నారు. ఎన్నో విజయాల
పసిఫిక్ మహాసముద్ర ఉపరితలానికి అత్యంత లోతున.. జపాన్కు దక్షిణంగా ఉన్న ఒక క్రియాశీల అగ్నిపర్వత ప్రాంతంలో ఇప్పటివరకు ఎన్నడూ లేని అత్యంత అరుదైన, భారీ బంగారం నిల్వలను శాస్త్రవేత్తలు కనుగొ
ఆదాయపు పన్ను రిటర్న్ దాఖలు చేసేవారు ఈ విధానంలో ట్యాక్స్ ఫైల్ చేయాలో అర్థం కాదు. పాత విధానమా లేక కొత్త విధానమా అని చాలా మందికి కన్ఫ్యూజన్ ఉంటుంది. ఆదాయపు పన్ను ఫైల్ చేసేటప్పుడు మీరు ఏ విధ
ఏపీలోని నరసాపురం- సఖినేటిపల్లి మధ్య వశిష్ట గోదావరి నదిపై వంతెన నిర్మించాలన్న దశాబ్దాల నాటి దీర్ఘకాల కల ఎట్టకేలకు సాకారం కానుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా తీసుకుంటున్న ప
ఏఐ రాకతో భారత ఐటీ కంపెనీల పని అయిపోయిందని చాలా మంది భావించారు. దీంతో భారత ఐటీ దిగ్గజాలైన టీసీఎస్, ఇన్ఫోసిస్, హెచ్సీఎల్ టెక్, విప్రో, టెక్ మహీంద్రా కంపెనీ షేర్లు తగ్గుతూ వస్తున్నాయి. అయితే
భారతీయ రైల్వేకు చెందిన ఏసీ కోచ్లలో ప్రయాణికులకు అందించే బెడ్షీట్లు, దుప్పట్లు, టవల్స్ వంటి వస్తువుల దొంగతనాలు భారీగా పెరుగుతుండటం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. సమాచార హక్కు చట్టం (RTI) దర
భారత దేశ సిలికాన్ సిటీ, ఐటీ రాజధాని బెంగళూరు నగరంలో ట్రాఫిక్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సెలబ్రిటీలు సైతం ట్రాఫిక్ నరకయాతన గురించి ఆవేదన వ్యక్తం చేసిన సంగతి అందరికీ తెలిస
ఓ వృద్ధుడు తన వృద్దాప్య పింఛన్ డబ్బులు తీసుకోవడానికి వెళ్లాడు. అతను తన పింఛన్ డబ్బులు తీసుకున్నాడు. ఎందుకైన మంచిది తన ఖాతాలో ఎంత ఉందో తెలుసుకోవాలనుకున్నాడు. వెంటనే ఇంకా ఎన్ని డబ్బులు త
భారతదేశ బులియన్ మార్కెట్లో జూలై 13న బంగారం ధరలు భారీగా తగ్గుముఖం పట్టాయి.100 గ్రాముల బంగారంపై రూ.14200 తగ్గుదల నమోదవడంతో కొనుగోలుదారులకు ఊరట లభించింది. 24 క్యారెట్, 22 క్యారెట్, 18 క్యారెట్ బంగార
మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి రిస్క్ తో కూడుకున్నవి. ఇక సెక్టోరల్ ఫండ్లలో రిస్క్ ఇంకా ఎక్కువ ఉంటుంది. అయితే రాబడి కూడా అదే స్థాయిలో ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. సెక్టోరల్ ఫండ్ లో ఇన్వ
మీకు బ్యాంకు అకౌంట్ ఉందా.. మీరు ఉద్యోగులా.. అయితే మీకు బ్యాంకుల నుంచి ఫోన్ వస్తుంది. సర్.. మీకు క్రెడిట్ కార్డ్ ఆఫర్ ఎలాంటి ఛార్జీలు ఉండవు తీసుకోండి అని చెబుతారు. కొంత మంది క్రిడెట్ కార్డు అ
పశ్చిమాసియాలో పరిస్థితులు మళ్లీ భగ్గుమన్నాయి. హార్ముజ్ జలసంధి వేదికగా యుద్ధ వాతావరణం నెలకొంది. హార్ముజ్ జలసంధి మూసివేత వార్తలతో అమెరికా, ఇరాన్ల మధ్య సైనిక ఉద్రిక్తతలు మరింత తీవ్రరూప
రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. దేశంలో తొలి బుల్లెట్ స్పీడ్ రైలు అతి త్వరలోనే పట్టాలు ఎక్కనుంది. దీనిపై కేంద్ర రైల్వే శాఖా మంత్రి అశ్వనీ వైష్ణవ్ కీలక ప్రకటన చేశారు. ఆయన తెలిపిన వివరాల
బంగారం ధరలు ఎప్పుడు ఎలా మారుతాయో అంతుచిక్కడం లేదు.. ఈ రోజు తగ్గన పసిడి ధరలు రేపు భారీగా పెరుగుతున్నాయి. అలాగే రేపు పెరిగిన ధరలు ఎల్లుండి నేల చూపులు చూస్తున్నాయి. ఈ నేపథ్యంలో వచ్చే వారం బం
కంపెనీలపై కచ్చితమైన అవగాహన, ఆ కంపెనీలో ఏం జరుగుతుంది.. భవిష్యత్ లో ఆ కంపెనీ ఎలా పని చేయబోతుందో తెలుసుకుంటే స్టాక్ మార్కెట్ లో డబ్బులు సంపాదించడం సులభమని చెబుతున్నారు. మల్టీబ్యాగర్ స్టా
దాదాపుగా ఉద్యోగం చేసే ప్రతి ఒక్కరికి పీఎఫ్ ఖాతా ఉంటుంది. ఉద్యోగి కొంత భాగం ఖాతాలోకి వెళ్తోంది. అలాగే యాజమాన్యం కూడా కొంత చెల్లిస్తోంది. అయితే ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వంలో పని చేస్తార
టాలీవుడ్ సంక్రాంతి తర్వాత భారీ హిట్ మూవీస్ రాలేదు. జూన్ పెద్ది బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఆ తర్వాత వచ్చిన మా ఇంటి బంగారం సినిమా కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంది. సమంత నటించిన ఈ చిత్రం రికార
బ్యాంకుల్లో డిపాజిట్లు భారీగా పెరిగాయి. జూన్ 30, 2026 నాటికి బ్యాంకుల వద్ద ఉన్న మొత్తం డిపాజిట్లు రూ. 265.4 లక్షల కోట్లకు పెరిగాయి. డిమాండ్, టైమ్ డిపాజిట్లు రెండింటిలోనూ పెరుగుదల నమోదు చేసింది.
మ్యూచువల్ ఫండ్లలో ఎక్కువ లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్, ప్లెక్సీ క్యాప్, ఇండెక్స్ ఫండ్ల గురించి మాట్లాడుకుంటాం. అయితే థీమేటిక్ ఫండ్ల గురించి ఎక్కువగా మాట్లాడుకోరు. అయితే సైక
బంగారం అంటే.. ప్రతి ఒక్క భారతీయ మహిళకు ఇష్టమే. ఓ భార్య తనకు బంగారం కావాలని భర్తను అడుగుతుంది. ఓ కుమార్తె తనకు చెవి బంగారు చెవి కమ్మలు కావాలని తండ్రి అడుగుతుంది. ఇలా భారతీయ మహిళలకు బంగారం అ
జీవితం ఎప్పుడు ఎలా మారుతుందో ఎవరు ఊహించలేరు. ఈ రోజు బాగున్న వారు రేపు ఏమవుతారో చెప్పలేం. ముఖ్యంగా కార్పొరేట్ జాబ్ చేస్తున్నవారు ఏ క్షణమైన తమ ఉద్యోగం కోల్పోయే అవకాశం ఉంది. అయితే కొంత మంది
దేశంలోనే అతిపెద్ద అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ (AMC) అయిన ఎస్బిఐ ఫండ్స్ మేనేజ్మెంట్ ఐపీఓ జూలై 14న ప్రారంభం కానుంది. ఈ ఐపీఓ ద్వారా కంపెనీ రూ.11,692 కోట్లను సేకరించనుంది. దేశంలోనే అతిపెద్ద మ్యూచువ
చాలా మంది ఎంతో కష్టపడుతుంటారు. తమ జీవిత కాలం పిల్లల చదువు కోసం, వారి పెళ్లిళ్ల కోసం కష్టపడి డబ్బులు సంపాదిస్తుంటారు. అయితే వృద్ధాప్యంలో ఆర్థిక కష్టాలతో ఇబ్బంది పడుతుంటారు. కొంత సరైన ప్ర
బంగారం ధరలు ఇటీవల కాలంలో తీవ్ర హెచ్చుతగ్గులకు లోనయ్యాయి. రాబోయే రోజుల్లో కూడా ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రముఖ గ్లోబల్ బ్రోకరేజ్ సంస్
తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం గుడ్ న్యూస్ తెలిపింది. కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టనున్న ఏడు బుల్లెట్ రైలు కారిడార్లలో.. మూడు రూట్లు ఈ రాష్ట్రానికే కేటాయించినట్లు
రైల్వే ప్రయాణికులకు భారతీయ రైల్వే శుభవార్త చెప్పింది. ఇకపై టికెట్ బుకింగ్ను మరింత వేగంగా, సులభంగా మార్చేందుకు త్వరలో కొత్త వెబ్సైట్ను అందుబాటులోకి తీసుకురానున్నట్లు ప్రకటించింది
దాయాది దేశం చైనా మళ్లీ భారత్ కొంపలు ముంచబోతోంది. ఈ విషయాన్ని ఆ దేశ శాస్త్రవేత్తలే హెచ్చరిస్తున్నారు. బ్రహ్మపుత్ర నదిపై ప్రపంచంలోనే అతి పెద్ద మెగా డ్యామ్ ను చైనా నిర్మిస్తున్న సంగతి తెల
పశ్చిమాసియాలో యుఎస్, ఇరాన్ల మధ్య సైనిక ఘర్షణలు తీవ్రరూపం దాల్చినప్పటికీ.. చర్చలను కొనసాగించడానికి ఇరుపక్షాలు అంగీకరించినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ Trump తాజాగా ప్రకటించారు. అయిత
అంతర్జాతీయ మార్కెట్లోని బలహీన ట్రెండ్కు అనుగుణంగా, ఈ వారం భారత్లో బంగారం, వెండి ధరలు తగ్గుముఖం పట్టాయి. స్పాట్ గోల్డ్ ధర వారంలో 1.5% పడిపోగా, స్పాట్ సిల్వర్ ఏకంగా 4% నష్టపోయింది. అమెరికా,
దేశీయ బులియన్ మార్కెట్లో ఈరోజు బంగారం ధరలు కాస్త తగ్గి పసిడి ప్రియులకు ఊరటనిచ్చాయి. 100 గ్రాముల బంగారంపై రూ.4900 తగ్గడంతో పసిడి కొనుగోలు చేయాలనుకునే వారు కొంచెం హర్షం వ్యక్తం చేసే పరిస్థి
అమెరికా, ఇరాన్ల మధ్య ముదురుతున్న సైనిక ఉద్రిక్తతలు ప్రపంచ ఇంధన రక్షణకు అత్యంత కీలకమైన హార్ముజ్ జలసంధి గుండా చమురు, గ్యాస్ సరఫరాను తీవ్ర సంక్షోభంలోకి నెట్టాయి. పశ్చిమాసియాలో తాజా సైని
దేశంలో 20 శాతం ఇథనాల్ కలిపిన పెట్రోల్ (E20) వినియోగాన్ని పెంపొందించాలనే ప్రతిపాదనను కేంద్రం మరోసారి గట్టిగా సమర్థించింది. అయితే, దేశీయంగా బయోఫ్యూయల్స్ ఉత్పత్తి పెరిగినప్పటికీ.. పెట్రోల్ బ
బంగారం ధరలు ఈ మధ్య కాలంలో తీవ్ర ఒడిదుడుకులకు లోనవుతున్నాయి. కొనుగోలుదారులు బంగారం కొనడంపై ఆచితూచి అడుగులు వేస్తున్నారు. ఇక పెట్టుబడిదారులయితే పసిడి మీద తమ పెట్టుబడులను పెట్టాలా వద్దా
సిటీల్లో చాలా మంది అద్దె ఇంట్లోనే ఉంటారు. అయితే వారికి సొంత ఇల్లు కొనుగోలు చేయాలని ఉంటుంది. రూపాయి రూపాయి కూడబెట్టుకుని ఇల్లు కొనే ప్రయత్నం చేస్తారు. అయితే ఇల్లు కొనుగోలు చేయడం ఆషామాషీ
అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతోన్నాయి. ఇరాన్ హార్మూజ్ జలసంధి గుండా ప్రయాణిస్తున్న వాణిజ్య నౌకలపై దాడి చేయడంతో ఈ ఉద్రిక్తత నెలకొంది. ఆ తర్వాత ట్రంప్ ఇరు దేశాల మధ్య ఒప్పందం ముగ
తొలి సినిమాతోనే తానమేంటో నిరూపించుకున్నాడు దర్శకుడు సాయి మార్తాండ్. 2025లో ఆయన దర్శకత్వం వహించిన లిటిల్ హార్ట్స్ భారీ విజయం సాధించింది. అయితే మార్తాండ్ దర్శకుడు కాకముందు ఓ కంపెనీలో ఉద్య
మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి పెట్టడం రిస్క్ తో కూడుకున్నది. ఇందులో కచ్చితమైన రాబడి ఉండదు. అలాగే ఇది సురక్షితమైన పెట్టుబడి కాదు. కానీ దీర్ఘకాలంలో ఇందులో పెట్టుబడి మంచి రాబడి ఇచ్చినట్లు గ
చాలా మంది భవిష్యత్ కోసం ఎంతో కొంత పొదుపు చేయాలనుకుంటారు. కొంత మంది వాళ్ల పిల్లలకు డబ్బులు పొదుపు చేస్తారు. డబ్బులు పొదుపు చేయడానికి ఎక్కువగా పోస్టాఫీస్ పథకాలను ఎంచుకుంటారు. ఆ తర్వాతి క
దేశంలో ఐటీకి పేరుగాంచిన నగరం ఏది అంటే.. బెంగళూరు అని చెబుతాం. సాఫ్ట్ వేర్ ఉద్యోగాలకు బెంగళారు చాలా ఫేమస్. ఇక్కడ లక్షల్లో సాఫ్ట్ వేరు ఉద్యోగులు ఉంటారని పేరు ఉంది. అయితే ఈ క్రమంలోనే ఇక్కడ ఉన
జూలై 10న శుక్రవారం దేశంలో బంగారం ధరలు పెరిగాయి. 24 క్యారట్ల గ్రాము బంగారం ధర రూ.14,482కు పెరిగింది. ఇక గ్రాము 22 క్యారట్ల గ్రాము పసిడి ధర రూ. 13,275కు చేరింది. అలాగే 18 క్యారట్ల గ్రాము బంగారం ధర రూ.10,862 వద్
దేశంలో యూపీఐ వినియోగం భారీగా పెరిగింది. చిన్న కిరాణా షాప్ నుంచి పెద్ద షాపింగ్ మాళ్ల వరకు యూపీఐ పేమెంట్ చేస్తున్నారు. ప్రపంచంలోనే భారత దేశంలో యూపీఐ పేమెంట్స్ ఎక్కువగా జరుగుతున్నాయి. ఫోన
పశ్చిమాసియాలో అమెరికా-ఇరాన్ మధ్య పెరుగుతున్న సైనిక ఉద్రిక్తతలు, ద్రవ్యోల్బణ భయాలు ప్రపంచవ్యాప్తంగా బులియన్ మార్కెట్ను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. మధ్యప్రాచ్యంలో చోటుచేసుకుం
ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్న చైనా.. అంతర్జాతీయ మార్కెట్లో చోటుచేసుకుంటున్న పరిణామాలను తనకు అనుకూలంగా మార్చుకుంటోంది. ఇందులో భాగంగా వ్యూహాత్మక ప్రణాళికలను రెడీ చ
Secure your savings with the upcoming RBI G-Sec auction on July 10, 2026. రిజర్వ్ బ్యాంక్ ప్రభుత్వ బాండ్ల వేలంలో పాల్గొని, ఫిక్స్డ్ డిపాజిట్ల కంటే మెరుగైన రాబడిని సురక్షితంగా పొందండి.
Check today’s 09 July 2026 finance horoscope for all zodiac signs. Know money predictions, income, expenses, and investment tips for Aries to Pisces in today’s astrology. ఈరోజు జూలై 9 ఆర్థిక రాశిఫలాలు ఇక్కడ చూడండి.
భారతదేశం డిజిటల్ చెల్లింపుల రంగంలో సరికొత్త విప్లవానికి నాంది పలకనుంది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) పరిశ్రమ భాగస్వాములతో కలిసి యూనిఫైడ్ ఏజెంట్ ప్రోటోకాల్ (UAP) అనే అత్యాధ
Reliance Jio introduces an affordable ₹55 JioTV Pro pack for mobile users. కేవలం 55 రూపాయలకే 1,000కి పైగా లైవ్ ఛానెళ్లను చూసే ఈ కొత్త ప్లాన్ వివరాలు, ప్రయోజనాలు ఇక్కడ తెలుసుకోండి.
అమరావతి vs మావిగన్ మధ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని భవిష్యత్తు ఏ వైపు సాగనుందనే ప్రశ్న కేవలం రాజకీయ వర్గాలనే కాదు.. దేశవ్యాప్త పారిశ్రామిక, కార్పొరేట్ రంగానికి కూడా అత్యంత కీలకమైన అంశం
అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రమవడంతో, జూలై 9, 2026న భారత్లో బంగారం, వెండి ధరలు పతనాన్ని కొనసాగించాయి. ఉదయం ట్రేడింగ్లో, MCX బంగారం ధర రూ.1,43,500 మార్క్ కంటే దిగువన ట్రేడ్ అవుతోంది. మరోవైపు, MCX
Avoid common stock market pitfalls that lead to heavy losses. స్టాక్ మార్కెట్లో డబ్బులు పోగొట్టుకోకుండా ఉండాలంటే ఈ ముఖ్యమైన ఇన్వెస్టింగ్ పాఠాలను తప్పక తెలుసుకోండి.
The NICSI AI tender is set to transform India's government operations, sparking a massive demand for tech talent. ఈ ప్రాజెక్ట్ వల్ల దేశవ్యాప్తంగా ఐటీ నియామకాలు, ముఖ్యంగా ఏఐ నిపుణులకు డిమాండ్ భారీగా పెరగనుంది.
అంతర్జాతీయ మార్కెట్లలో పెరుగుతున్న భౌగోళిక ఉద్రిక్తతలు, ముఖ్యంగా అమెరికా-ఇరాన్ ఘర్షణపై ఆందోళనలు, అలాగే సురక్షిత పెట్టుబడిగా బంగారానికి పెరుగుతున్న డిమాండ్ కారణంగా పసిడి పరుగులు పెడ
Don't miss out on the final day of the ICICI Bank Shopping Festival. ఈరోజే చివరి అవకాశం, ఎలక్ట్రానిక్స్ మరియు ఫ్యాషన్ వస్తువులపై భారీ డిస్కౌంట్లను పొందండి.
New Zealand has introduced major changes to the Pathway Student Visa, making it easier for international students. జూలై 20 నుంచి అమల్లోకి రానున్న ఈ కొత్త నిబంధనల వల్ల భారతీయ విద్యార్థులకు వీసా ప్రక్రియ మరింత సులభతరం కానుంది.
Facing power outages in Bengaluru today? Check the list of affected areas and essential WFH tips to manage your day. బెంగళూరులో నేడు 40కి పైగా ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోనుంది, కాబట్టి ముందుగానే సిద్ధంగా ఉండండి.
అమెరికా, ఇరాన్ల మధ్య నెలకొన్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు మరింత తీవ్రరూపం దాల్చాయి. జూన్ 17న కుదిరిన 14 అంశాల మధ్యంతర అవగాహన ఒప్పందం (MoU) ముగిసిపోయిందని ప్రకటించిన కొద్ది గంటల్లోనే.. అమెరిక
ఇరాన్, అమెరికా దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు ప్రస్తుతం అత్యంత ప్రమాదకర స్థాయికి చేరుకున్నాయి. టెహ్రాన్ డిప్యూటీ మేయర్, ఇరాన్ సంప్రదింపుల బృంద నిపుణుడు హమీద్రేజా ఘోలంజాదే అంతర్జాతీయ
09 జూలై 2026 ఆర్థిక రాశిఫలాలు ఇక్కడ చూడండి. మేషం నుండి మీనం వరకు మీ ఆదాయం, ఖర్చులు మరియు పెట్టుబడి సలహాల గురించి పూర్తి వివరాలు తెలుసుకోండి.
బంగారం, వెండి ధరలలో గత కొంతకాలంగా కనిపిస్తున్న హెచ్చుతగ్గులు, ప్రస్తుత బలహీనతను ఆందోళనకరమైన అంశంగా కాకుండా, దీర్ఘకాలిక పెట్టుబడికి ఒక అద్భుతమైన కొనుగోలు అవకాశంగా మార్కెట్ నిపుణులు భా
EPFO is set to credit 8.25% interest for the 2025-26 financial year by July 15. మీ పీఎఫ్ ఖాతాలో వడ్డీ జమ అయిందో లేదో ఉమాంగ్ యాప్ లేదా అధికారిక పోర్టల్ ద్వారా సులభంగా తెలుసుకోండి.
Struggling with loan rejections? Your CIBIL report might contain hidden errors that need immediate correction. మీ క్రెడిట్ రిపోర్ట్లోని తప్పులను ఆన్లైన్లో ఎలా సరిదిద్దుకోవాలో ఇక్కడ తెలుసుకోండి.
Experience the future of payments with UPI biometric authentication. యూపీఐ పిన్ ఎంటర్ చేయకుండానే సెకన్లలో పేమెంట్స్ చేసే ఈ కొత్త టెక్నాలజీ గురించి పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
చాలా మంది స్టాక్ మార్కెట్ లో పెట్టుబడి పెట్టి డబ్బులు సంపాదించాలనుకుంటారు. కానీ అది చాలా మందికి సాధ్యం కాని పని. ఎందుకంటే మంచి కంపెనీని గుర్తించి అది భవిష్యత్ లో ఎలా ఉంటుందో అంచనా వేయడం
PGIM India has suspended new SIP registrations for three global funds due to overseas investment limits. పీజీఐఎం ఇండియా గ్లోబల్ ఫండ్లలో కొత్త SIPలను నిలిపివేసింది, ఇన్వెస్టర్లు ఈ మార్పులను వెంటనే గమనించండి.
పాకిస్థాన్ గగనతలంలో ఓ కార్గో విమానం మిస్ అయింది. దీంతో ఆ విమానం ఎక్కడ ఉందోనని వెతుకుతున్నారు. అరేబియా సముద్రంపై గల్లంతైన బోయింగ్ కార్గో విమానం కోసం గాలింపు కొనసాగుతోంది. ఈ విమానంలో ఐదు
జీవితంలో ఏ విజయం సులభంగా రాదు. ఎంతో శ్రమించి, ఎన్నో కష్టాలు అనుభవిస్తేనే గెలుపు నీ సొంతం అవుతుంది. ఇలానే ఓ యువకుడు ఎన్నో కష్టాలు పడ్డాడు. చివరికి విజయం సాధించాడు. కానీ ఆ గెలుపునకు కారణం అత
Heavy rains in Gurugram have triggered a major WFH advisory for private employees. భారీ వర్షాల కారణంగా గురుగ్రామ్లో ట్రాఫిక్ స్తంభించడంతో, ప్రైవేట్ సంస్థలు ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ సూచించాయి.
డబ్బులు సంపాదించడం ఎలా అని చాలా మంది ఆలోచిస్తుంటారు. అయితే ఎలా అయినా డబ్బులు సంపాదించొచ్చని కొంత మంది చెబుతున్న మాట. ముఖ్యంగా జెన్ జెడ్ యూత్ డబ్బు సులభంగా సంపాదించవచ్చని చూపిస్తున్నార
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్తో తాత్కాలిక ఒప్పందం ముగిసిందని చేసిన తాజా ప్రకటన మధ్యప్రాచ్యంలో సరికొత్త ఆందోళనకు తెరలేపింది. సుమారు మూడు వారాల క్రితం జూన్ 17న ఫ్రాన్స్లోన
