ఇంటి నుంచి పని చేసే విధానంలో Google పెద్ద మార్పులు చేసింది. ఇప్పటి వరకు ఉద్యోగులు ఎక్కడ నుంచైనా ఉంది పని చేయడం (WFA) పాలసీని వాడి, సంవత్సరానికి నాలుగు వారాలు తమ ఆఫీస్ కాకుండా ఇతర ప్రదేశాల నుంచి
కర్ణాటక రాష్ట్రం మహిళా ఉద్యోగుల కోసం పెద్ద పద్దతిలో కొత్త పాలసీని ఆమోదించింది. 2025 అక్టోబర్ 9న కేబినెట్ ‘మెన్స్ట్రువల్ లీవ్ పాలసీ, 2025 ని ఆమోదించింది. ఈ పాలసీ ప్రకారం మహిళా ఉద్యోగులు ప్రతి న
ఇప్పటి వరకు తెలంగాణలో అమలు చేస్తున్న T-Fiber పైలట్ విలేజ్ ప్రోగ్రామ్ 2025 ఇండియా మొబైల్ కాంగ్రెస్ (IMC) లో జాతీయంగా గుర్తింపు పొందింది. ఈ కార్యక్రమం బుధవారం ఢిల్లీలోని యశో భూమిలో జరిగింది. కమ్యూన
ఒక కంపెనీ వార్షిక దీపావళి వేడుక కోసం ఉద్యోగుల నుంచి డబ్బు కావాలని వాట్సాప్ ద్వారా కోరిన ఒక సందేశం సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ విషయం బయటకు రావడంతో చాలా మంది ఆందోళన వ్యక్తం చేస్తున్నార
ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన బుధవారం జరిగిన 11వ రాష్ట్ర పెట్టుబడి ప్రోత్సాహక బోర్డు (SIPB) సమావేశంలో మొత్తం రూ. 1.14 లక్షల కోట్ల విలువ గల 30 ప్రాజెక్టులకు ఆమోదం లభించింది. ఈ
మనలో చాలా మంది తల్లిదండ్రులు పిల్లలకు ఫైనాన్షియల్ ప్లానింగ్ నేర్పించాలి అంటే వెంటనే గుర్తొచ్చేది కేవలం పిగ్గీ బ్యాంక్లో డబ్బు వేయించడం సరిపోతుంది అని అనుకుంటారు. ఇంకొందరు ఇప్పుడే న
భారతదేశంలో అత్యంత గౌరవనీయమైన వ్యక్తులలో ఒకరు, టాటా సన్స్ మాజీ ఛైర్మన్ దివంగత రతన్ టాటా అక్టోబర్ 9, 2024న 86 సంవత్సరాల వయసులో మరణించారు. 1991 నుండి 2012 వరకు ఆయన టాటా సన్స్ను నడిపి, అనేక టాటా గ్రూప్
భారతీయులు బంగారం కొనే సమయంలో ఎక్కువ మంది ఈ సందేహంలో ఉంటారు 18 క్యారెట్ తీసుకోవాలా, లేక 9 క్యారెట్ సరిపోతుందా? ఇరు ఎంపికలు కూడా బంగారమే, కానీ ప్రధాన తేడాలు, శుద్ధత, రంగు, మెరుపు, బలము, ధర లో ఉంట
2024 అక్టోబర్ 9న, భారత వ్యాపార ప్రపంచం ఒక్కసారిగా మూగబోయింది. టాటా గ్రూప్ మాజీ ఛైర్మన్, లెజెండరీ పారిశ్రామికవేత్త రతన్ టాటా (డిసెంబర్ 28, 1937 - అక్టోబర్ 9, 2024) మరణంతో ప్రతి భారతీయుడి హృదయంలో ఒక శూన్
2024 అక్టోబర్ 9న భారత కార్పోరేట్ ప్రపంచం ఒక మహానుభావుడిని కోల్పోయింది. టాటా సన్స్ ఛైర్మన్ రతన్ నావల్ టాటా మరణం ప్రతి భారతీయుని హృదయాన్ని తాకింది. ఆయన మరణం కేవలం ఒక పారిశ్రామిక దిగ్గజుడి నష
దీపావళి అంటే మనకు గుర్తొచ్చేది క్రాకర్స్, లైట్స్, లక్ష్మీ దేవి పూజ. ఈ పండుగలో సంపద, శ్రేయస్సు కోసం గోల్డ్ &సిల్వర్ కొనడం మన సంప్రదాయం. చాలా మంది కేవలం ఆభరణం కోసం కాకుండా, సంపదను ఆకర్షించడా
బెంగళూరులో ఇటీవలి ట్రాఫిక్ మార్పులు, మెట్రో నిర్మాణం, సిగ్నల్ సమకాలీకరణ ప్రణాళికలతో ప్రయాణికులకు అనేక కీలక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. బెంగళూరు మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ (BMRCL)
పసిడి ధరలు అక్టోబర్ మొదటి వారంలోనే షాకిస్తున్నాయి. దీపావళి పండుకు సమీపిస్తున్న నేపథ్యంలో బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి నిరాశే ఎదురవుతోంది. వరుసగా నాలుగోడో రోజు కూడా బంగారం, వెండ
ప్రతి పెద్ద బిజినెస్ కూడా ఒక చిన్న ఆలోచనతోనే మొదలైంది. మనకు వచ్చిన ఆ ఐడియాను సరైన విధంగా ప్లాన్ చేసుకుని, ఒక్కో స్టెప్గా అమలు చేయగలిగితేనే అది విజయవంతమైన బిజినెస్గా మారుతుంది. బిజి
ఎప్పుడైనా మీరు క్రెడిట్ కార్డ్ పొందాలనుకున్నప్పుడు అది మనకు స్వేచ్ఛ, సౌకర్యం మరియు ఆర్థిక ఆధిపత్యం ఇస్తుందని అనుకుంటాం. చిన్న షాపింగ్, ఫ్లెక్సిబుల్ పేమెంట్స్ ఏదీ సమస్య కాదు అని మనం ఆశి
ఇటీవల ఫైనాన్స్ మంత్రి నిర్మల సీతారామన్ క్వాంటం AI పెట్టుబడి మీద డీప్ఫేక్ వీడియోలు వైరల్ అయ్యాయి. వీటిలో ఆమె ఇన్వెస్ట్మెంట్స్ ట్రిపుల్ చేయండి అని చెప్పినట్లు చూపించారు. కానీ ప్రభుత్వం
ఈ ఏడాది అమెరికాలో దీపావళి మరింత ప్రాధాన్యం పొందనుంది. ప్రత్యేకంగా కాలిఫోర్నియా అధికారికంగా దీపావళిని రాష్ట్ర సెలవుగా ప్రకటించింది. గవర్నర్ గావిన్ న్యూసమ్ సంతకం చేసిన AB 268 బిల్ ప్రకారం,
భారతీయ ఇళ్లలో ఉన్న బంగారం మొత్తం కలిపితే సుమారుగా $3 ట్రిలియన్ విలువ కలిగి ఉన్నప్పటికీ, వాటిలో ఎక్కువ భాగం లాకర్లలో ఉండిపోయి ఆర్థిక వృద్ధికి ఉపయోగపడకుండా ఉంది. జీరోధా సహ-స్థాపకుడు, CEO నిత
అక్టోబర్ 8, బుధవారం.. వరుసగా మూడో రోజు కూడా బంగారం, వెండి ధరలు కొత్త గరిష్ఠ స్థాయికి చేరుకున్నాయి. భౌగోళిక రాజకీయ అనిశ్చితి, వాణిజ్య సుంకాల ఉద్రిక్తతలు, అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేటు త
భారతీయులు ఇప్పుడు ఆన్లైన్ షాపింగ్లో సౌకర్యం మరియు క్రెడిట్ కార్డు అలవాట్లను కలిపి ఉపయోగిస్తున్నారు, అని తాజా నివేదికలు సూచిస్తున్నాయి. కన్సల్టింగ్ ఫర్మ్ కెర్నీ మరియు అమెజాన్ పే చేస
అమెరికాకు చెందిన ప్రపంచ ప్రముఖ ఔషధ తయారీ దిగ్గజం ఎలీ లిల్లీ అండ్ కంపెనీ (Eli Lilly and Co.) భారతదేశంలో తన ప్రస్థానాన్ని కొత్తగా ప్రారంభించబోతోంది. రాబోయే కొన్ని సంవత్సరాల్లో 1 బిలియన్ డాలర్లు (సుమ
భారతదేశంలో అత్యంత గౌరవనీయమైన, విశ్వసనీయమైన, విలువైన సమ్మేళన సంస్థ అయిన టాటా గ్రూప్ ప్రస్తుతం అరుదైన నాయకత్వ సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. రతన్ టాటా మరణానంతరం టాటా సన్స్లో 66 శాతం వాటాను
ఇంట్లో పని చేసేవారి లేకుండా ఒక్క పని కూడా సరిగ్గా పూర్తవడం కష్టం అవుతుంది. ఈ రోజుల్లో చిన్న పెద్ద నగరాలలో వీళ్లు లేకపోతే పనులు మధ్యలో ఆగిపోతాయి. కానీ మెట్రో నగరాల్లో పని మనుషులకి డిమాండ
ఆస్తిని కొనుగోలు చేయడం కేవలం ఒక లక్ష్యం మాత్రమే కాదు.. ఇది ఒక పెద్ద బాధ్యత కూడా అని చెప్పవచ్చు. మీరు Property కొనుగోలు సమయంలో సరైన సమాచారం లేకుండా, లేదా తొందరపాటు నిర్ణయం తీసుకోవడం వల్ల గణనీయమ
భారతదేశంలో జీతాలు వచ్చే ఏడాదికి సుమారు 9% పెరుగుతాయని Aon 2024-25 సర్వే అంచనా వేస్తోంది. ఇది కోవిడ్ కారణంగా ప్రభావితమైన 2020 తర్వాత ఒక దశాబ్దంలో కనిష్ట వార్షిక వృద్ధి అని చెప్పవచ్చు. 2025లో జీతాలు 8.9%
చైనా తన బంగారం నిల్వలను మరింత బలోపేతం చేస్తూ, వరుసగా 11వ నెలలో కూడా బంగారం అధిక మొత్తంలో కొనుగోలు చేసింది. సెప్టెంబర్ నెలలో కూడా ఈ కొనుగోలు కొనసాగినట్టు పీపుల్స్ బ్యాంక్ ఆఫ్ చైనా (PBoC) మంగళవ
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాజధాని అమరావతి నగరం, పరిసర ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి కొత్త అడుగు వేసింది. రాజధానిలోని కీలక మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల రూపకల్పన, అమలు, నిర్వహణ, పర్యవేక్షణ కోసం
పసిడి ధరలు అక్టోబర్ మొదటి వారంలోనే భగ్గుమంటున్నాయి. అగ్రరాజ్యం అమెరికాలో నెలకొన్న రాజకీయ ఉద్రిక్త పరిస్థితులు పసిడి ధరలను అమాంతం పెంచుతున్నాయి. అమెరికా షట్ డౌన్ వైపు వెళ్ళడంతో ఇన్వెస
క్రెడిట్ కార్డు అంటే చాలామందికి బకాయిలు, వడ్డీలు, EMIలు గుర్తొస్తాయి. కానీ హైదరాబాద్కు చెందిన మనీష్ ధమేజా మాత్రం ఈ కార్డులను భయపడకుండా తెలివిగా వాడి ప్రపంచానికి ఉదాహరణగా నిలిచాడు. ఎవరిక
భారతదేశంలో బంగారం ధరలు భగ్గముంటున్నాయి. ముట్టుకుంటే షాక్ కొడుతున్నాయి. తాజాగా బంగారం ధరలపై షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది. గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ గోల్డ్మన్ సాచ్స్ డిసెంబర్ 202
ముంబైలోని CII ఇన్వెస్టర్స్ ఈవెంట్లో NDTVతో మాట్లాడిన ఆంధ్రప్రదేశ్ మానవ వనరులు, IT మంత్రి నారా లోకేష్ రాష్ట్రం ఇప్పుడు భారత్లో పెట్టుబడులకు అత్యంత ఆకర్షణీయమైన స్థలంగా మారుతోంది. లోకేష్ చె
మన భారతీయ సంప్రదాయంలో గోల్డ్ అనేది సంతోషం, భద్రత, మరియు ఇన్వెస్ట్మెంట్ అన్ని కలిపిన ఆస్తి. కానీ ఈ రోజుల్లో, ఆర్థిక లాభం మరియు పెట్టుబడి విషయాలను పరిగణలోకి తీసుకుంటే, గోల్డ్ నాణేలు సరైన, స
రేపటి నుంచి UPI పేమెంట్ సర్వీస్ లో పెద్ద మార్పు వస్తోంది. పేమెంట్ చేసే సమయంలో ఎల్లప్పుడూ PIN ఎంటర్ చేయడం కొంత ఇబ్బందిగా ఉండేది అయితే, కాబట్టి ఈ కొత్త అప్డేట్ వినియోగదారులకు చాలా సౌకర్యాన్ని
Hyderabad Real Estate: గత కొంతకాలంగా హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగంలో నెలకొన్న స్తబ్ధతకు హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ) ఆధ్వర్యంలోని హైడ్రా (Hyderabad Disaster Response and Asset Protection Agency) చర్యలు కార
సెప్టెంబర్ 20న కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన GST 2.0 రిఫార్మ్స్ దేశ ఆర్థిక వ్యవస్థ కోసం గేమ్-చేంజర్గా ఉండాలి అనుకున్నారు. కొత్త రేట్లలో 5% మరియు 18%కి తగ్గించి ఇవ్వడం వల్ల వినియోగదారులకు రోజ
అదానీ గ్రూప్ మళ్లి చిక్కుల్లో పడింది. గ్రూప్కు చెందిన ప్రధాన విభాగమైన అదానీ ఎంటర్ప్రైజెస్ రక్షణ విభాగం.. అదానీ డిఫెన్స్ సిస్టమ్స్ అండ్ టెక్నాలజీస్ లిమిటెడ్ పన్ను ఎగవేత కేసులో చిక్
భారతదేశం త్వరలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) మద్దతుతో డిజిటల్ కరెన్సీని ప్రవేశపెడతుందని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రి పియూష్ గోయల్ తెలిపారు. ఖతార్లోని దోహా పర్యటనలో ఒక రౌండ్ టేబుల
భారతదేశంలో వ్యవసాయం ఎక్కువగా వాతావరణం మీద ఆధారపడుతుంది. వర్షం లేకపోవడం లేదా తుఫానులు వంటి పరిస్థితులు రైతుల పంటలకు భారీ నష్టం చేస్తాయి. అలాంటి పరిస్థితులలో రైతులకు ఆర్థిక భద్రతను అంద
వాణిజ్య రక్షణవాదం (Protectionism)ను తన ఆర్థిక ఎజెండాలో కీలక అంశంగా మార్చుకున్న ట్రంప్..దేశీయ ట్రక్ తయారీదారులు అన్యాయమైన విదేశీ పోటీ వల్ల నష్టపోతున్నారని పేర్కొన్నారు. ఈ సుంకాల నిర్ణయం ద్వారా ప
ఫుడ్ డెలివరీ ఇప్పుడు ఒక్క క్లిక్లో మనం కోరుకున్న చోట చేరిపోతుంది! మిడ్నైట్ అయినా, లంచ్ టైమ్ పీక్స్ అయినా, మనం ఆర్డర్ చేస్తే 20 నిమిషాల్లో గేటు ముందు. కానీ 7-8 ఏళ్ళ క్రితం, ఇలాంటి కన్వీనియన్
భారత ప్రభుత్వ రంగ సంస్థ ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్ (ONGC) ఆంధ్రప్రదేశ్లో చమురు, సహజ వాయువు అన్వేషణ కార్యక్రమాలను మరింత వేగవంతం చేయనుంది. ఇందుకోసం సంస్థ రూ.8,110 కోట్ల పెట
భారతదేశంలో బంగారం పెట్టుబడులపై ఆసక్తి ఎప్పుడూ ఎక్కువగానే ఉంటుంది. MCX (మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్) లో లభ్యమయ్యే తాజా డేటా ప్రకారం, గత ఏడాది బంగారం ధరలు 50 శాతం కంటే ఎక్కువ పెరిగాయి. అలాగే గత మూ
పసిడి ధరలు భగ్గుమంటున్నాయి. అక్టోబర్ మొదటి వారంలోనే ధరలు నింగిని తాకుతున్నాయి. అమెరికాలో నెలకున్న రాజకీయ ఉద్రిక్తతలు బంగారం ధరలను అమాంతం పెంచుతున్నాయి. షట్ డౌన్ వైపు అమెరికా వెళ్ళడంత
హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మళ్లీ హాట్ న్యూస్గా మారింది! రాయదుర్గంలోని నాలెడ్జ్ సిటీలోని భూమి ఒక్క ఎకరా రూ. 177 కోట్ల రికార్డు ధరకు అమ్ముడవడంతో నగరంలో చర్చలకు దారితీసింది. రియల్ ఎస్టేట్ రంగ
సిస్కో సిస్టమ్స్ మాజీ CEO జాన్ చాంబర్స్ కృత్రిమ మేధస్సు (AI) ప్రభావం గురించి తీవ్రమైన హెచ్చరిక జారీ చేశారు. ఇప్పటికే AI ఉద్యోగాలను భర్తీ చేస్తుందనే వార్తలు ఆందోళన కలిగిస్తున్న నేపథ్యంలో ఈ తా
ముంబైలోని 19 ఏళ్ల విద్యార్థిని సమృధి ఎలాంతోలి తన ఇంటి వంట గదిలోనే బేకింగ్ ద్వారా సక్సెస్ సృష్టించింది. 2024లో ఆమె ప్రారంభించిన లా జోయి హోమ్ బేకరీలో బొంబాయిలోని, బిస్కెట్స్, టీ కేక్స్, బ్రౌ
ఏ జాబ్నైనా ఎంచుకునేటప్పుడు చాలా మంది మొదట సెలరీ ఎంత? అని ఆలోచిస్తారు. కానీ చార్టర్డ్ అకౌంటెంట్ మీనల్ గోయల్ లింక్డ్ఇన్ లో చెప్పినట్టు మీరు ఎక్కడ ఉంటారో, ఎంత ఖర్చు అవుతుందో, ఎంత పొదుపు చే
భారతదేశం ఇప్పుడు ప్రపంచంలో కొత్త స్టార్ట్అప్ హబ్గా ఎదుగుతోంది. యువతీశక్తి, టెక్నాలజీ అవగాహన, డిజిటల్ ఇన్నోవేషన్ కలిసివచ్చి దేశంలో కొత్త వ్యాపారాలు, స్టార్ట్అప్లు ప్రతి రోజూ పుట్టి
భారతదేశంలోని అత్యంత ధనవంతులలో ఒకరైన గౌతమ్ అదానీ నేతృత్వంలోని అదానీ గ్రూప్కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. అదానీ గ్రూప్కి చెందిన సిమెంట్ కంపెనీ ACC లిమిటెడ్ పై ఆదాయపు పన్ను శాఖ (Income Tax Department) రె
బెంగళూరు అనగానే ఐటీ కంపెనీలు, ట్రాఫిక్, బిజీ లైఫ్ గుర్తొస్తాయి. కానీ గత కొంతకాలంగా ఈ నగరం ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య నీటి కొరత. వేసవి కాలంలో కరవైన కావేరి నీటి సరఫరా, పెరిగిన జనాభా ఇవన్న
దీపావళి అంటే కేవలం గోల్డ్, లైట్స్, స్వీట్స్ మాత్రమే కాదు... ఈ పండుగ సమయంలో కార్ల కొనుగోలు కూడా ఎక్కువ జరుగుతుంటాయి. ఈసారి GST 2.0 తో ధరలు కొంత తగ్గడం, పండుగ డిస్కౌంట్స్ రెండు కలిపి కారు కొనేవాళ
దేశంలో టాప్ ఐటీ దిగ్గజం TCS.. సీనియర్ ఉద్యోగులను తొలగించడం, వారి పదవీకాలాన్ని బట్టి 6 నెలల నుండి 2 సంవత్సరాల జీతం పరిహారంగా ఇవ్వడం అనే అంశం ఇప్పుడు ఒక పెద్ద చర్చనీయాంశంగా మారింది. అకస్మాత్తు
బిజీ లైఫ్స్లో మనం ప్రతి రోజు ఆఫీస్కి వెళ్ళాలంటే సొంత వాహనం లేదా బస్, ఆటోలో వెళ్ళాలి అనుకుంటాం. అలానే, బెంగళూరులో ఒక ఇంజినీర్ ఆకాశ్ ఆనందాని అక్టోబర్ 4న తన ఆఫీస్కి వెళ్ళడానికి ఆటోను ఎం
Smart Business Idea: మన దేశంలో దీపావళి ఉత్సవాలు మొదలయ్యాయి. మార్కెట్లు ఇప్పుడు రంగురంగుల కాంతులతో మెరుస్తున్నాయి, ప్రతి ఇంటిలో ఆనంద వాతావరణం నిండిపోయింది. ఈ పండుగ కాలంలో కొత్త వ్యాపారం ప్రారంభించా
బంగారం ధరలు పసిడి ప్రియులకు రోజు రోజుకు దిమ్మతిరిగే షాకిస్తున్నాయి. సెప్టెంబర్ నెలలో భారీగా పెరుతూ వచ్చిన ధరలు అక్టోబర్ మొదటి వారంలోనే సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి.అమెరికా ప్ర
అమెరికా ప్రభుత్వ షట్డౌన్ భయం, ప్రపంచ ఆర్థిక అనిశ్చితి, ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేటు కోతల అంచనాలు అన్నీ కలిసి బంగారం ధరను మళ్లీ చరిత్రాత్మక గరిష్ట స్థాయికి చేర్చాయి. సోమవారం ఉదయం అంతర్జాత
H-1B వీసా అంటే చాలా మందికి వాళ్ళ అమెరికా డ్రీమ్కి ఇది ఒక మొడటి అడుగులా భావిస్తారు. చదువుకున్న తర్వాత మంచి ఉద్యోగం, పెద్ద జీతం, మంచి జీవితం ఇదే ఊహ. కానీ ఒక అమెరికన్ మహిళ చెబుతున్న కథ మాత్రం... ఈ
ఈ ఏడాది గోల్డ్ మరియు సిల్వర్ ధరలు చాలా వేగంగా పెరగడంతో చాలా పెట్టుబడిదారులు ఆశ్చర్యపోయారు. అంతర్జాతీయంగా గోల్డ్ ధర 2023 అక్టోబర్లో $1,900 నుండి ఇప్పటివరకు $3,860కి పెరిగింది. భారత్లో కూడా గోల్
విశాఖపట్నం నగరాన్ని నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ (NDMA) Phase-II అర్బన్ ఫ్లడ్ రిస్క్ మిటిగేషన్ ప్రోగ్రాం కింద ఎంచుకుంది. ఈ ప్రాజెక్ట్ కోసం కేంద్రం రూ. 200 కోట్లు ప్రత్యేకంగా కేటాయించింద
భారతదేశంలో చాలామంది మధ్యతరగతి కుటుంబాలకి ఇల్లు అంటే ఒక పెద్ద కల. ఇల్లు కొంటే అది జీవితాంతం పెట్టుబడి అవుతుందని నమ్మకం కూడా బలంగా ఉంటుంది. కానీ చాలా మందికి హోమ్ లోన్ EMIలు పెద్ద బరువుగా అని
బెంగళూరు మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ (BMRCL) పింక్ లైన్ ఎలివేటెడ్ సెక్షన్ ప్రారంభానికి గడువును మే 2026 కి వాయిదా వేసింది. మొదట 2025లో ప్రారంభం చేయాలని ప్లాన్ చేసారు తరువాత మార్చి 2026 కి మార్చా
భారత మార్కెట్లో ఫోన్ల నుండి గ్యాడ్జెట్ల వరకు చైనా నుంచీ వచ్చే ఉత్పత్తులు ఎక్కువ భాగాన్ని కవర్ చేశాయి. స్మార్ట్ఫోన్ రంగంలో కూడా ఇదే పరిస్థితి. ఇండియన్ బ్రాండ్స్ ఉన్నప్పటికీ, Oppo, Vivo, Realme, OnePl
ఇప్పుడు ఇద్దరు స్నేహితులు ఒకే జీతం, ఒకే లైఫ్ స్టైల్, ఒకే ఉద్యోగంలో పనిచేస్తున్నారు, కానీ ఫలితం మాత్రం భిన్నంగా ఉంది. ఒకరు EMI లేని డెట్-ఫ్రీ జీవితాన్ని ఆస్వాదిస్తున్నారు, మరొకరు రూ. 30,000 EMIsకి ప
భారత ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన ఉద్యోగ నివేదిక 2025 ప్రకారం దేశంలోని ఉద్యోగులు గణనీయంగా లాభం పొందుతున్నారని తెలుస్తోంది. స్థిరమైన ఉద్యోగం ఉన్న వాళ్ల సాధారణ నెలవారీ జీతం 7 సంవత్సరాల్లో
హిందువులకు దీపావళి పండుగ అంటే వెలుగుల పండుగ, ఆనందాల పండుగ, కొత్త ఆశల పండుగ. ఇంటింటా దీపాలు వెలిగించి లక్ష్మీ దేవిని ఆహ్వానించే ఈ కాలంలో ఒక సంప్రదాయం మాత్రం ప్రతి కుటుంబంలో తరతరాల నుంచి క
తాజా సర్వేలో బయటపడ్డ విషయం ఏమిటంటే, అమెరికాలో చదవడానికి వచ్చే విదేశీ విద్యార్థులలో సగానికి పైగా మంది, H-1B వీసాలను వేతనాల ఆధారంగా ఇస్తే, మొదట్లోనే అమెరికాకు రాకపోయేవారని ఒక తాజా సర్వే చెబ
అమెరికా సెనేట్లో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) నియామక విధానాలపై కీలక చర్చ మొదలైంది. ముఖ్యంగా H-1B వీసాల వినియోగం, అమెరికన్ ఉద్యోగుల తొలగింపులు, విదేశీ సిబ్బందికి అవకాశాలు కల్పించడం వంట
ఆగస్టు 2025లో GST రేట్ల తగ్గింపు కారణంగా వ్యాపార లావాదేవీలు కొంతకాలం మందగించినప్పటికీ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సెప్టెంబర్ 2025లో అత్యధిక GST వసూళ్లను నమోదు చేసింది. ఈ వసూళ్లు రాష్ట్ర ఆర్థిక వ్య
మనదేశంలో ఈ-కామర్స్ రంగం చాలా వేగంగా విస్తరిస్తోంది. అమెజాన్, ఫ్లిప్కార్ట్ వంటి ఈ-కామర్స్ ప్లాట్ఫార్మ్లు, అలాగే జెప్టో, బ్లింకిట్ వంటి క్విక్ కామర్స్ యాప్లు ప్రజల రోజువారీ జీవితంలో
భారతదేశంలో పండుగ సీజన్ అంటే కేవలం బట్టలు కొనడమే కాదు.. గృహోపకరణాలు, స్మార్ట్ఫోన్లు మొదలైన వాటిని కూడా కొనుగోలు చేయడం. దీని ఆధారంగా, వివిధ కంపెనీలు, బ్రాండ్లు పండుగ సీజన్లో అమ్మకాలను ప
పండుగలు, పెళ్లిళ్ల సీజన్ ముందు బంగారం ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. భౌగోళిక-రాజకీయ ఉద్రిక్తతలు, సుంకాలపై అనిశ్చితి, ప్రపంచ కేంద్ర బ్యాంకుల కొనుగోళ్లు పసిడి పెరుగుదలలో ప్రధాన కారణాలుగా ఉన
ఒకప్పుడు ప్రజలు తమ పొదుపులను భద్రంగా ఉంచుకోవడానికి బ్యాంకులకే అధిక ప్రాధాన్యత ఇచ్చేవారు. ఫిక్స్డ్ డిపాజిట్లు (FDలు), పొదుపు ఖాతాలు (సేవింగ్స్ అకౌంట్లు) ప్రధాన పెట్టుబడి మార్గాలుగా ఉండే
పసిడి ప్రియులకు బంగారం ధరలు బిగ్ షాక్ ఇచ్చాయి. ఈ నెల తగ్గుతాయనుకుంటే ఫస్ట్ వారంలోనే ధరలు నింగిని తాకాయి.నిన్న తగ్గినట్టే తగ్గిన బంగారం ధరలు నేడు అమాతం పెరిగాయి. అమెరికా అధ్యక్షుడు ట్రం
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రకటించిన కొత్త H-1B వీసాలపై 100,000 డాలర్ల రుసుము ప్రపంచ వ్యాప్తంగా పెద్ద దుమారాన్ని రేపింది. ఈ ఆదేశాన్ని వ్యతిరేకిస్తూ యూనియన్లు, యజమానులు, విశ్వవిద్యాల
డిజిటల్ బంగారం పెట్టుబడులలో గోల్డ్ ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (ETFs) అనేవి భారతీయ పెట్టుబడిదారులకు ప్రముఖ ఆదాయంగా మారాయి. సంప్రదాయ భౌతిక బంగారాన్ని కొనుగోలు చేయడం సురక్షితమే. అయితే ఖర్చు
హైదరాబాద్లోని 28 ఏళ్ల ఐటీ ప్రొఫెషనల్ తన తల్లిదండ్రుల ఆర్థిక ఆధారాన్ని స్థిరమైన ఆదాయంగా మార్చాడు, వారికి భద్రత మరియు మానసిక ప్రశాంతత ఇచ్చాడు. చిన్నతనంలో ఆర్థిక కష్టాల్లో పెరిగిన అతను,
తెలంగాణ రాష్ట్రంలో పెరుగుతున్న అప్పుల భారంతో తీవ్రమైన ఆర్థిక సమస్యల్లో పడుతుంది. భారత్లో యువ రాష్ట్రంగా 2026 మార్చి వరకు రాష్ట్రం రూ. 5.46 లక్షల కోట్ల అప్పు మిగిలిందని అంచనా. ఇది రాష్ట్ర మొ
భారతీయులందరికీ UPI ఫీచర్ కొత్త రూపంలో వస్తోంది. ఇప్పుడు చిన్న బిల్లులు లేదా పెద్ద మొత్తాల చెల్లింపులు ఇప్పుడు QR కోడ్ స్కాన్ చేయడం ద్వారా EMIలో చెల్లించుకోవచ్చు. ఇది డిజిటల్ పేమెంట్స్ ను మరి
ఆంధ్రప్రదేశ్లో విద్యుత్ వినియోగదారుల కోసం ఓ శుభవార్త వెలుగులోకి వచ్చింది. ముఖ్యమంత్రి ఎన చంద్రబాబు నాయుడు బుధవారం వెల్లడించిన వివరాల ప్రకారం..ఇకపై రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీలు పెంప
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) రంగంలో వేగంగా ఎదుగుతున్న అమెరికా సంస్థ ఆంత్రోపిక్ ఇప్పుడు భారతీయ టెక్ నిపుణుడైన రాహుల్ పాటిల్ ను చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ CTO గా నియమించింది. OpenAI, గూగుల్, మైక్రోస
2025లో దేశీయ టెక్ దిగ్గజం జోహో కార్ప్ రూపొందించిన Arattai మెసేజింగ్ యాప్ సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది. ఇప్పుడు ఈ యాప్ భారత వినియోగదారుల మధ్య తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ప్రపంచంల
మైక్రోసాఫ్ట్లో తాజాగా చోటుచేసుకున్న నాయకత్వ మార్పు చోటు చేసుకుంది. అయితే ఇది కేవలం ఒక రీస్ట్రక్చరింగ్ చర్యగా కాకుండా, సంస్థ భవిష్యత్తు వ్యూహంలో కీలక మలుపుగా భావించబడుతోంది. కంపెనీ స
ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు, వినూత్న ఆలోచనలతో ఎప్పుడూ వార్తల్లో నిలిచే ఎలాన్ మస్క్ (Elon Musk) కృత్రిమ మేధ (AI) రంగంలో మరో కొత్త ప్రయోగానికి తెరలేపారు. ఆయన ఆధ్వర్యంలో నడుస్తున్న స్టార్టప్ సంస
భారతదేశంలో అతి పెద్ద IT కంపెనీ TCS ఇటీవల సుమారు 12,000 ఉద్యోగాలను తగ్గించడానికి ప్రకటించిన తర్వాత, పూణెలోని ఉద్యోగుల యూనియన్ NITES కంపెనీ పై 2,500 మంది ఉద్యోగులను బలవంతంగా రిజైన్ చేయించారని ఆరోపించి
Hyderabad Real Estate 2025: హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ 2025లో NRI పెట్టుబడిదారుల దృష్టిని ఆకర్షిస్తోంది. NRIs నగరాన్ని కేవలం స్వదేశానికి తిరిగి వచ్చే భావోద్వేగంతో చూడటమే కాకుండా, భవిష్యత్తులో అధిక రాబడ
ఇది ఇటీవల రెడ్డిట్ లో ఒక భారతీయ ఉద్యోగి పంచుకున్న ఒక కథ. ఆయన చెప్పినట్టే, అమెరికాలోని కంపెనీ భారతీయ ఉద్యోగులలో ఎక్కువ మందిని ఎలాంటి ముందస్తు హెచ్చరిక లేకుండా కేవలం 4 నిమిషాల కాల్ ద్వారా
భారతదేశపు అతిపెద్ద ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) తన ఉద్యోగులలో కొంతమందికి రెండేళ్ల వరకు విరమణ ప్యాకేజీలను అందిస్తున్నట్లు తాజా నివేదికలు వెల్లడించాయి. మనీకంట్రోల్ తెలిప
పెట్టుబడిదారులకు బంగారం స్వర్గధామంగా మారిపోవడంతో పసిడికి పుల్లు డిమాండ్ ఏర్పడింది. ప్రపంచ వ్యాప్తంగా ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నప్పుడల్లా ఇన్వెస్టర్లు బంగారం మీద తమ పెట్టు
అక్టోబర్ 2న సోషల్ మీడియాలో ఆంధ్రప్రదేశ్ ఐటీ మంత్రి నారా లోకేష్ మరియు కర్ణాటక ఐటీ-బీటీ మంత్రి ప్రియాంక్ ఖార్గే మధ్య ఘాటు మాటల యుద్ధం సాగింది. ఈ ఆన్లైన్ వార్కు కారణం లోకేష్ బెంగళూరులోని
భారతదేశపు అతిపెద్ద ఐటీ సేవల సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ లిమిటెడ్ (TCS) వచ్చేవారం తన రెండవ త్రైమాసిక ఆర్థిక ఫలితాలను ప్రకటించనుంది. అయితే ఈసారి ఫలితాలపై మార్కెట్ దృష్టి కేవలం ఆదాయ గ