రాజకీయ మేరునగం ఒరిగిపోయింది. సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో తనకంటూ.. ప్రత్యేక గుర్తింపు తెచ్చు కున్న ధర్మపురి శ్రీనివాస్ శుక్రవారం తెల్లవారు జామున హైదరాబాద్లోని స్వగృహంలో ఆ
ఏపీలో కొత్తగా ఏర్పడిన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏడు ప్రభుత్వ శాఖల్లో స్థితిగతులపై శ్వేతపత్రాలు విడుదల చేస్తామని ఇప్పటికే నిర్ణయించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఆంధ్రప్రదేశ్ జీవనాడి
కొన్ని కొన్ని ఘటనలు యాదృచ్ఛికమే అయినా.. చిత్రంగా ఉంటాయి. సీనియర్ ఐపీఎస్ అధికారి.. ఏబీ వెంకటేశ్వరరావు విషయంలో జరిగిన ఘటన గుర్తుంది కదా! ఆయనను గత ప్రభుత్వం సస్పెండ్ చేస
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఏపీ టీడీపీ అధ్యకుడిగా గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు యాదవ్ ను నియమించిన సంగతి తెలిసిందే. విశాఖ జిల్లాలో టీడీపీని తిరుగులేని శక్తిగా మార
ఏపీలో వైకాపా ప్రభుత్వాన్ని పాతాళానికి తొక్కి కూటమి అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడింది. నాలుగోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నార
కేసుల మీద కేసులున్నప్పటికీ ఇప్పటివరకు అరెస్టు అన్నది తెలియని మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామక్రిష్ణారెడ్డి గురించి తెలిసిందే. అసెంబ్లీ ఎన్నికల వేళ పోలింగ్ బూత్ లోకి చొరబడి.. ఈవీ
ఇటీవల ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఓటర్లు కోలుకోలేని దెబ్బ కొట్టిన సంగతి తెలిసిందే. వైకాపా పాలనతో విసిగిపోయిన ఆంధ్రులు కూటమి వైపు మొగ్గు చూపి ఏకపక్షంగ
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ తెరకెక్కించిన మైథాలజీ సైన్స్ ఫిక్షన్ ఫాంటసీ ఫిల్మ్ `కల్కి 2898 ఏడీ` గురువారం అట్టహాసంగా విడుదలైన సంగతి తెలిసిందే. తెలుగుతో పాటు తమిళ్, కన్నడ,
‘చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే వ్యక్తి రామోజీరావు. ఓ మారుమూల గ్రామం నుంచి వచ్చి దేశం గర్వించదగ్గ స్థాయికి ఎదిగిన మహోన్నత శిఖరం. రామోజీరావు ఆఖరి వరకు విలువల కోసమే పని చేశారు. ఆయన స్ఫూ
అంతా అనుకున్నట్లు జరిగి ఉంటే ఈ ఆగస్టు 15 కి మోస్ట్ అవైటెడ్ మూవీ పుష్ప-2 రిలీజ్ కావాల్సింది. పాన్ ఇండియా స్థాయిలో బంపర్ క్రేజ్ తెచ్చుకున్న ఆ చిత్రానికి ఏ భాషలోనూ చెప్పుకోదగ్గ సినిమా
ఏపీ విద్యాశాఖ మంత్రి, మంగళగిరి ఎమ్మెల్యే నారా లోకేష్ తాజాగా ప్రభాస్ నటించిన `కల్కి 2898 ఏడీ` మూవీపై స్పెషల్ ట్వీట్ చేశారు. నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో రూపుదిద్దుకున్న ఈ సైన్స్ ఫిక్షన్ ఫ్యూచ
మోస్ట్ టాలెంటెడ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కాంబినేషన్ లో తెరకెక్కిన సైన్స్ ఫిక్షన్ యాక్షన్ మూవీ `కల్కి 2898 ఏడీ నేడు ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ అయిన సంగతి తె
యావత్ భారతీయ సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన చిత్రాల్లో కల్కి 2989 ఏడీ ఒకటి. అయితే భారీ అంచనాల నడుమ నేడు ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ అయింది. నాగ్ అశ్విన్ దర్
పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.. ఒకప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో పెద్దారెడ్డి. వైకాపా పాలనలో సెకండ్ సీఎంగా వెలిగిన ఆయన రాయలసీమ జిల్లాలను తన కనుసైగలతో శాసించారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాను
వైసీపీ నేత, మాచెర్ల నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్ట్ అయ్యారు. హత్యాయత్నం, ఈవీఎంను ధ్వంసం చేసిన కేసులో పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. ఏపీ అసెం
2024 సార్వత్రిక ఎన్నికల్లో అధికార వైసీపీ చారిత్రాత్మక ఓటమిని మూటగట్టుకున్న సంగతి తెలిసిందే. 2019 ఎన్నికల్లో 151 సీట్లు సాధించి యావత్ దేశాన్ని నివ్వెర పరిచిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. ఈసారి కేవ
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అభిమానులతో పాటు యావత్ భారతీయ సినీ ప్రియులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్న కల్కి 2898 ఏడీ విడుదలకు టైం దగ్గర పడింది. ప్రపంచవ్యాప్తంగా రేపు ఈ చిత్రం గ్రాండ్ రిలీజ్
‘ ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటే 10 శాతం సీట్లు ఉండాలని ఎక్కడా చెప్పలేదు. విపక్షంలో ఎక్కువ సీట్లు ఉన్నవారికే ప్రతిపక్ష హోదా ఇవ్వాలని చట్టంలో స్పష్టంగా పేర్కొన్నారు’ అని వైసీపీ అధ్యక్షుడు, మా
ఏపీ సీఎం చంద్రబాబు తన సొంత నియోజకవర్గం ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని కుప్పంలో పర్యటిస్తున్నారు. రెండు రోజుల పాటు ఆయన కుప్పంలో పర్యటించేలా షెడ్యూల్ ఖరారు చేసుకున్న విషయం తె
2024 ఎన్నికల్లో వైకాపాను చిత్తు చిత్తుగా ఓడించి కూటమి అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. గత ఐదేళ్లు ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు మళ్లీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్
ఇటీవల కాలంలో ఫిల్మ్ ఇండస్ట్రీలో సెలబ్రిటీల విడాకుల హడావిడి బాగా ఎక్కువైపోయింది. ప్రేమించుకోవడం.. గ్రాండ్ గా పెళ్లి చేసుకుని కొన్నాళ్లు కాపురం చేయడం.. ఆ తర్వాత సెట్ అవ్వకపోతే విడిపోవడం
టీ20 ప్రపంచకప్లో బంగ్లాదేశ్పై చివరి సూపర్-8 మ్యాచ్లో అప్ఘాన్ అద్భుత విజయం సాధించిన అఫ్గానిస్థాన్ సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. అఫ్ఘాన్ తొలిసారి టీ20 ప్రపంచకప్లో సెమీస్ చేరడం ఒకెత్తయ
ఏపీలో ఇటీవల ముగిసిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లు ఫ్యాన్ గాలికి బ్రేకులు వేసి కూటమి వైపు మొగ్గు చూపిన సంగతి తెలిసిందే. గత ఎన్నికల్లో గ్రాండ్ విక్టరీని సాధించిన వైకాపా ఈసారి మాత్రం ఘోర పరా
నివేదా థామస్.. ఈ మలయాళ ముద్దుగుమ్మ గురించి కొత్తగా పరిచయం అవసరం లేదు. చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ ప్రారంభించి ఆ తర్వాత హీరోయిన్ గా మారిన నివేదా థామస్.. జెంటిల్ మెన్ మూవీ ద్వారా తెలుగు సినీ
టాలీవుడ్ టాప్ స్టార్స్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకరు. ఏడాదికి ఒక సినిమా చేసినా కూడా కోట్లలో రెమ్యూనరేషన్.. లగ్జరీ లైఫ్. కానీ వాటిని వదిలి ప్రజలకు సేవ చేసేందుకు రాజకీయాల బాట పట్టారు. జనస
వైసీపీ పాలనలో తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) బోర్డులో అవకతవకలు మొదలు…అన్యమత ప్రచారం ఆరోపణలు, ఆర్టీసీ టికెట్లపై అన్యమత ప్రచారం, టీటీడీ భూముల వేలంపాటకు ప్రభుత్వం పూనుకోవడం, సప్తగిరి మ
నవ్వడం భోగం.. నవ్వించడం యోగం.. నవ్వకపోవడం రోగం అన్నారు మన పెద్దలు. కానీ ఆ నవ్వే ఇప్పుడు మన సౌత్ స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి కి శాపంగా మారింది. సూపర్ మూవీ తో సినీ పరిశ్రమలోకి అడుగుపెట
ఏపీలో వాలంటీర్లకు సీఎం చంద్రబాబు బిగ్ షాక్ ఇచ్చారు. గత వైకాపా ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా వాలంటీర్ వ్యవస్థను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. గడిచిన ఐదేళ్లలో ప్రభుత్వం అమలు చేసే
ఆంధ్రప్రదేశ్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో NDA కూటమి 164 స్థానాలు కైవసం చేసుకుని అద్భుతమైన విజయం సాధించడంతో పాటు, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు నాలుగో సారి ఆంధ్రప్రదేశ్ ర
ఒకటి కాదు..రెండుకాదు.. ఏకంగా ఆరు అంశాలకు సంబంధించి గత వైసీపీ ప్రభుత్వం ఏం చేసిందనే విషయంపై ఏపీ సీఎం చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం వైట్ పేపర్స్ విడుదల చేయాలని నిర్ణ
ప్రభాస్ హీరోగా నటించిన ‘కల్కి 2898 ఏడీ’ ఈ గురువారం ప్రేక్షకుల ముందుకు రాబోతుండగా.. ఐదేళ్ల కిందట రాజశేఖర్ హీరోగా వచ్చిన ‘కల్కి’ సినిమా సోషల్ మీడియాను ఊపేస్తోంది. పాత ‘కల్కి’ నిర్మాతలే రిలీ
ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీల నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ రోజు తొలిసారిగా ఏపీ కేబినెట్ భేటీ జరిగింది. ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన దాదాపు మూడున్న
గత వైసీపీ ప్రభుత్వ హయాంలో సినిమా టికెట్ల వ్యవహారంతో పాటు మెగాస్టార్ చిరంజీవి వంటి సినీ ప్రముఖులను జగన్ ట్రీట్ చేసిన విధానం తీవ్ర విమర్శలకు తావిచ్చింది. ఈ నేపథ్యంలోనే గత ఎన్నికల్లో టీడ
ఏపీ నూతన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుప్పం ప్రజల రుణ తీర్చుకునేందుకు రెడీ అయ్యారు. చంద్రబాబుకు కుప్పం కంచుకోట అన్న సంగతి తెలిసిందే. 1989లో కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబు తొలిసార
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఉన్న మోస్ట్ టాలెంటెడ్ దర్శకుల్లో నాగ్ అశ్విన్ ముందు వరుసలో ఉంటారు. డైరెక్టర్ గా నాగ్ అశ్విన్ చేసింది ఇప్పటివరకు రెండే సినిమాలు. అందులో ఎవడే సుబ్రహ్మణ్యం ఒకటి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవల ముగిసిన సార్వత్రిక ఎన్నికల తర్వాత ప్రభుత్వం మారిన సంగతి తెలిసిందే. వైసీపీ అరాచక పాలనకు చెక్ పెట్టి ఓటర్లు కూటమికి అధికారాన్ని కట్టబెట్టారు. నూతన మ
ఏపీ ఐటీ, విద్యా, ఆర్టీజీ శాఖల మంత్రిగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఈ రోజు బాధ్యతలు స్వీకరించారు. అనంతరం లోకేశ్ ఎన్నికలకు ముందు నిరుద్యోగులకు ఇచ్చిన హామీకి కట్టుబడి తమ ప్ర
ఆంధ్రప్రదేశ్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ను జగన్ అండ్ కో ఎంతగా ఇబ్బంది పెట్టారో, ఎన్నెన్ని మాటలన్నారో కొత్తగా చెప్పాల్సిన ప
ఏపీ లో పెన్షన్ లబ్ధిదారులకు టెన్షన్ మొదలైంది. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. నాలుగోసారి ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు స్వీకరించిన వెంటన
టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోల్లో అక్కినేని మన్మధుడు నాగార్జున ఒకరు. ఏఎన్ఆర్ గారి తనయుడిగా సినీ పరిశ్రమలోకి అడుగు పెట్టినప్పటికీ తనదైన ప్రతిభతో నాగార్జున ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ను సం
టాలీవుడ్ హీరో రవితేజ తాజాగా ప్రముఖ డైరెక్టర్ హరీష్ శంకర్ కు మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఓవర్ చేయొద్దంటూ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ పెట్టారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. షాక్, మిరపకాయ్ చిత్ర
జీవితంలో స్నేహం అనేది ఒక మధుర జ్ఞాపకం. తోబుట్టువులకన్నా స్నేహితులు, మిత్రులతో జీవితంలో అనుబంధం ఎక్కువ ఉంటుంది. చిన్నప్పటి నుండి కలిసి చదువుకున్న ఇద్దరు స్నేహితులు జీవితంలో అత్యున్నత
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. పాలన పరంగా మెరుపులు మెరిపిస్తున్నారు. ప్రమాణం చేసిన పది రోజుల్లో ఆయన పాలన పరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలను చెబుతూనే.. ప్రజలకు కూడా అందు
సాధారణంగా పేద ప్రజలకు ఇళ్ల స్థలాలను కేటాయించడానికి రోజులు కాదు నెలలు కాదు ఏళ్లకు ఏళ్లు కార్యాలయాల చుట్టూ తిప్పించుకునే ప్రభుత్వాలు.. అధికారంలో ఉన్నప్పుడు తమకు కావాల్సిన చోట కావాల్సి
ఏపీలో కూటమి ప్రభుత్వం కొలువుతీరిన తర్వాత ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రానికి రాజధాని అమరావతినే అని స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. దాంతో రాజధాని నిర్మా
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ తెరకెక్కించిన సైన్స్ ఫిక్షన్ యాక్షన్ ఫిల్మ్ `కల్కి 2898 ఏడీ` వచ్చే శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కాబోతున్న సంగతి తెలిసిందే. దాద
ఏపీ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా సభాధ్యక్షుడు హోదాలో సీఎం చంద్రబాబు తొలిసారి నేడు ప్రసంగించారు. ఈ క్రమంలోనే చంద్రబాబు గతంలో ఎన్నడూ లేని రీతిలో భావోద్వేగానికి గురై కీలక వ్యాఖ్యలు చేశార
అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఈ రోజు సభలో జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తొలిసారిగా ప్రసంగించారు. ఈ సందర్భంగా స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడిపై పవన్ చేసిన వ్యాఖ్యలు సభలో న
మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ కల్కి 2898 ఏడీ ఆగమనానికి టైమ్ దగ్గర పడింది. మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ఈ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ మూవీలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నట
ఏపీ సీఎం చంద్రబాబు గురించి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబుతో పోటీ పడి తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపి, సంక్షేమంలో ముం
ఒక సినిమా విజయవంతం కావాలంటే నటీనటులు ఎవరు..? ఏ డైరెక్టర్ తీశాడు..? సినిమా బడ్జెట్ ఎంత..? వంటి విషయాల కన్నా కథలో దమ్ము ఉందా లేదా అన్న అంశాన్నే ప్రేక్షకుడు ప్రధానంగా పరిశీలిస్తాడు. కంటెంట్ బా
తెలుగు బుల్లితెరపై మెగా హిట్ అయిన సీరియల్స్ లో కార్తీక దీపం ముందు వరుసలో ఉంటుంది. ఈ సీరియల్ లో మోనిత అనే లేడీ విలన్ గా నటించి తెలుగు రాష్ట్రాల్లో భారీ పాపులారిటీ సంపాదించుకున్న కన్నడ నట
‘’ఒక చిన్న పట్టణంలో వరుసగా 50 మంది చనిపోవడం తుఫానులు, వర్షాలు, వరదలు వంటి విపత్తుల సమయంలో కూడా జరగని విషాదం. ఇంకా వంద మందికి పైగా ఆస్పత్రిలోనే ఉండడం కలకలం రేపుతోంది. వరుస మరణాలు, బాధితుల రో
ఏపీలో అసెంబ్లీ సమావేశాలు రెండో రోజు ప్రారంభమయ్యాయి. ఇవాల్టి సభకు వైఎస్ఆర్సీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డితో పాటు ఆ పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలందరూ దూరంగా ఉన్నారు. ఏపీ అసెంబ్లీ నూతన స్
ఇప్పటివరకు వచ్చిన భారతీయ సినిమాలన్నీ ఒక ఎత్తు అయితే.. ఈ శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతున్న `కల్కి 2898 ఏడీ` మరొక ఎత్తు. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా తెరకెక్కిన సైన్స్
వైకాపా నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం తాజాగా తన పేరును ముద్రగడ పద్మనాభ రెడ్డిగా మార్చుకున్న సంగతి తెలిసిందే. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురంలో చిత్తుచిత్తుగా ఓడిపోతాడని.. ఒకవేళ అ
శుక్రవారం ఉదయం నుంచి కొద్ది గంటల పాటు తెలుగు రాష్ట్రాలకు చెందిన చాలామంది ఎక్కువగా చేసిన పని.. ఏపీ అసెంబ్లీలో జరిగిన ప్రమాణస్వీకారాన్ని వీక్షించటం. న్యూస్ చానళ్లు సైతం ఇదే అంశానికి పెద్
ఏపీ లో కూటమి ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత నిన్న అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన సంగతి తెలిసిందే. రెండున్నర ఏళ్ల తర్వాత తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అసెంబ్లీలోకి మళ్లీ ముఖ
అసెంబ్లీలో నాటి ప్రతిపక్ష నేత చంద్రబాబు సతీమణి భువనేశ్వరి ని వైసీపీ నేతలు అవమానించారు. ఆ రోజు చంద్రబాబుతోపాటు, టీడీపీ సభ్యులు, నందమూరి, నారా కుటుంబ సభ్యులు, అభిమానులు ఎంతో ఆవేదన చెందారు.
మాజీ సీఎం జగన్ అపరిపక్వ నిర్ణయాలు, నియంతృత్వ ధోరణి వల్లే తీవ్ర ప్రజా వ్యతిరేకత పెల్లుబికి వైసీపీ ఓటమి పాలైందన్నది ‘జగన్’ ఎరిగిన..జగమెరిగిన సత్యం. అయితే, ఏదో అన్యాయం జరిగింది..ఆధారాల్లేవ
నేటి నుంచి రెండు రోజుల పాటు ఏపీ అసెంబ్లీ జరగనున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తొలి రోజు సమావేశంలో 172 మంది ఎమ్మెల్యేలతో ప్రొటెం స్పీకర్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్రమాణ స్వీకారం చేయించారు.
2019 సార్వత్రిక ఎన్నికల్లో మంగళగిరి నుంచి పోటీ చేసిన నారా లోకేశ్ ఓటమి పాలైన సంగతి తెలిసిందే. 2014-2019 టీడీపీ హయాంలో ఎమ్మెల్సీ కోటాలో ఐటీ శాఖా మంత్రి అయిన లోకేశ్ ప్రత్యక్ష ఎన్నికల్లో గెలవలేదంట
వైసీపీ ఫైర్ బ్రాండ్ నాయకుడు, మాజీ మంత్రి కొడాలి నానీపై.. పోలీసులు కేసు కట్టారు. వైసీపీ అధికారం నుంచి దిగిపోయిన తర్వాత.. ఆ పార్టీ కీలక నాయకులపై నమోదైన తొలి కేసు ఇదే కావడం గమనార్
ఏపీలో ఈ రోజు 16వ అసెంబ్లీ కొలువుదీరింది. ఎమ్మెల్యేల చేత ప్రొటెం స్పీకర్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ రోజు సభలో ప్రమాణం సందర్భంగా కొన్ని భావోద్వేగ సన్నివేశాలు కనిప
నేడు అంతర్జాతీయ యోగా దినోత్సవం అన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే దేశంలో 10వ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. చాలా రాష్ట్రాల్లో సాధారణ ప్రజలతో పాటు రాజకీయ నాయకులు, ఉన్న
తెలంగాణ శాసనసభ మాజీ స్పీకర్, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. పోచారం నివాసానికి వెళ్లిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో పోచారం కాంగ్రెస్ లో
‘జగన్ పాలనలో నేను ఉద్యమం చేయలేదు. నేను చేతకాని వాడిని అసమర్థుడిని, అమ్ముడుపోయాను. కాబట్టి కాపుల కోరిక నెరవేర్చలేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మీ చేతిలో ఉన్నాయి. కాపుల చిరకాల కోరిక తీర్
టాలీవుడ్ బుట్ట బొమ్మ పూజా హెగ్డే కెరీర్ పరంగా మళ్ళీ మునుపటి జోరును చూపిస్తోంది. 2020 లో వచ్చిన అలా వైకుంఠపురంలో తర్వాత మళ్లీ ఆ స్థాయి హిట్ పూజా ఖాతాలో పడలేదు. రాధేశ్యామ్, ఆచార్య, బీస్ట్, సర్
బాలినేని శ్రీనివాసరెడ్డి.. ప్రకాశం జిల్లా పేరు ఎత్తితే మొదట వినిపించే పేరు ఈయనదే. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి బాలనేని సమీప బంధువు. వైయస్ రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు కాం
ఏపీ డిప్యూటీ సీఎంగా పవన్ కల్యాణ్ బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే పవన్ తన ఓఎస్డీగా (ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ) యువ ఐఏఎస్ అధికారి మైలవరపు వీఆర్ కృష్ణతేజను నియమించాలనుకున్న
నిశ్శబ్దం మూవీ తర్వాత దాదాపు మూడేళ్లు వెండితెరపై కనుమరుగైపోయిన సౌత్ స్టార్ బ్యూటీ అనుష్క.. గత ఏడాది మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి మూవీతో ప్రేక్షకులను పలకరించి డీసెంట్ హిట్ ను ఖాతాలో వ
భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ఉన్న గొప్ప నటీమణుల్లో సాయి పల్లవి ఒకరు అనడంలో ఎటువంటి సందేహం లేదు. మేకప్ లేకుండా నేరుగా కెమెరా ముందుకు వచ్చి యాక్ట్ చేసే ఏకైక హీరోయిన్ సాయి పల్లవి. కెరీర్ ఆరం
2021 నవంబర్ 19…ఆనాడు ఏపీ శాసనసభలో ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడును వైసీపీ సభ్యులు అవమానించారు. దీంతో, ఈ కౌరవ సభలో తాను ఉండబోనని, ముఖ్యమంత్రి అయిన తర్వాతే గౌరవ సభలో అడుగుపెడతానని చంద్రబ
ఏపీలో ఎన్నికలకు ముందు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తామని హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. సూపర్ సిక్స్ పథకాల్లో ఇది కూడా ఒకటి. అయితే ఇటీవల
కులం చూడం..మతం చూడం…ప్రాంతం చూడం.. ఏపీ మాజీ సీఎం జగన్ తో సభలు, సమావేశాల్లో పదే పదే చెప్పే డైలాగ్ ఇది. అయితే, ఈ డైలాగ్ జగన్ కు అనసొంపుగా…వైసీపీ నేతలు, కార్యకర్తలకు వినసొంపుగా ఉంటుందేమోగానీ వ
‘‘ అసెంబ్లీ లో మన బలం తక్కువ… అది కౌరవ సామ్రాజ్యం…కాబట్టి అసెంబ్లీలో మనం చేయగలిగింది కూడా పెద్దగా ఏమీ ఉండదు. అందుకే మనం ప్రజలకు చేరువ అవుదాం. నాకు వయసుతో పాటు సత్తువ కూడా ఉంది. ప్రజలకు దగ
2024 సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం పాలైంది…ఏపీ ప్రజలు మొదలు జాతీయ మీడియా వరకు అంతా ఇదే అనుకుంటున్నారు. కానీ, ఏపీ సీఎం జగన్ మాత్రం తాను ఓడిపోలేదని చెబుతున్నారు. అంతే కాదు తన పార్ట
వైసీపీ హయాంలో అమరావతిని మాజీ సీఎం జగన్ పూర్తిగా నిర్లక్ష్యం చేసిన సంగతి తెలిసిందే. అమరావతి కోసం వేల ఎకరాలు ఇచ్చిన రైతులు సంవత్సరాల తరబడి ఆందోళన చేసినా జగన్ మనసు కరగలేదు. అయితే, తాజాగా ఏప
బాలీవుడ్ క్వీన్ దీపికా పదుకొనే తన కెరీర్ లోనే తొలిసారి ఒక తెలుగు సినిమాకు సంతకం చేసింది. అదే కల్కి 2898 ఏడీ. నాగ్ అశ్విక్ డైరెక్ట్ చేసిన ఈ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ మూవీలో ప్రభాస్ హీరో
ఏపీలో ఎన్నికల అనంతరం ప్రభుత్వం మారిన సంగతి తెలిసిందే. వైఎస్సార్సీపీ పార్టీని ఘోరంగా ఓడించి కూటమి అధికారంలోకి వచ్చింది. రాష్ట్ర ముఖ్యమంత్రిగా నాలుగోసారి చంద్రబాబు నాయుడు బాధ్యతలు చే
జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఏపీ ఎన్నికల్లో గ్రాండ్ విక్టరీని సాధించిన సంగతి తెలిసిందే. కూటమి నుంచి 21 స్థానాల్లో పోటీ చేసిన జనసేన అభ్యర్థులందరూ గెలుపొందారు. పిఠాపురం నియోజకవర
ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక హీరో తన సినిమాల్లో హీరోయిన్ ను రిపీట్ చేస్తూ ఉన్నాడంటే ఆ ఇద్దరికీ మధ్య ఏదో నడుస్తుందంటూ రూమర్లు అల్లేయడం కొత్తేమి కాదు. ఇటువంటి పుకార్లను కొందరు నటులు తీవ్రంగా ఖం
గత ఏడాది సలార్ మూవీతో సూపర్ హిట్ ను అందుకున్న పాన్ ఇండియా స్టార్ ప్రభాస్.. ఇప్పుడు కల్కి 2898 ఏడీ అనే సైన్స్ ఫిక్షన్ యాక్షన్ మూవీతో ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమవుతున్నాడు. మహానటి ఫేమ
ప్రస్తుతం ఏపీలో వాలంటీర్ల వ్యవహారం ఎంతో ఆసక్తికరంగా మారింది. గత వైసీపీ ప్రభుత్వంలో వాలంటీర్ల వ్యవస్థ కీలకంగా మారిన సంగతి తెలిసిందే. వాలంటీర్లను ఉపయోగించుకొని ఇటీవల జరిగిన సార్వత్
ఏపీలో గత ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించారంటూ.. ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐఏఎస్ అధికారులను చంద్రబాబు సర్కారు బదిలీ చేసింది. గత రెండు రోజులుగా ప్రధాన మీడియాలో వస్తున్న వా
జూన్ 20.. మెగా ఫ్యామిలీకి ఈ డేట్ చాలా చాలా స్పెషల్. ఎందుకంటే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతులు పెళ్లి జరిగిన 11 ఏళ్ల తర్వాత సరిగ్గా ఇదే రోజు తమ మొదటి బిడ్డకు ఆహ్వానం పలికారు. గత ఏడాది
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే అక్రమ కట్టడం అంటూ అంతకుముందు తెలుగుదేశం హయాంలో నిర్మించిన ప్రజా వేదిక ను ఎలా కూల్చేశారో తెలిసిందే. నిజంగా అమరావతిలో అక్రమ కట్టడాలన్నీ కూ
కేంద్రంలో ఎన్డీఏ సర్కార్ మూడోసారి అధికారంలోకి రావడంతో టీడీపీ అధినేత చంద్రబాబు కీలక పాత్ర పోషించారు. ప్రధాని మోడీ కూడా ఇదే విషయాన్ని పలుమార్లు చెప్పారు. ఈ క్రమంలోనే కింగ్ మేకర్ అంటూ రాష
అభిమానులు ప్రేమతో ఆయన్ని పవర్ స్టార్ అని పిలుచుకుంటున్నారు. సినీ ఇండస్ట్రీలో కొన్నేళ్లుగా అద్భుతమైన నటనతో అశేషమైన అభిమానులను సంపాదించుకున్నారు పవన్ కల్యాణ్. చిత్ర పర
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఉన్న మల్టీ టాలెంటెడ్ పర్సన్స్ లో శ్రీనివాస్ అవసరాల ఒకరు. నటుడు గానే కాకుండా దర్శకుడిగా, స్క్రీన్ రైటర్ గా టెలివిజన్ ప్రెజెంటర్ గా శ్రీనివాస్ ప్రసిద్ధి చెందాడ