టీ న్యూస్ ఛానెల్ న్యూస్ ప్రెజెంటర్ స్వేచ్ఛ వొటేర్కర్ ఆత్మహత్య వ్యవహారం గత రెండు రోజులుగా మీడియాలో, సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. స్వేచ్ఛ జర్నలిస్టు మాత్రమే కాదు,
ప్రముఖ విద్యావేత్త చుక్కా రామయ్య గురించి పరిచయం అక్కరలేదు. ఐఐటీ రామయ్య అని పాపులర్ అయిన చుక్కా రామయ్య వేలాది మంది ఐఐటీ విద్యార్థులను తీర్చిదిద్దారు. చుక్కా రామయ్య చలవతో వేలాదిమంది విద
అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కో నగరంలో AIA ఆధ్వర్యంలో CGI శాన్ ఫ్రాన్సిస్కో, ఇండియా కమ్యూనిటీ సెంటర్ (ICC) సహకారంతో అంతర్జాతీయ యోగా దినోత్సవం ఘనంగా జరిగింది. జూన్ 22న “ఒక భూమి కోసం యోగా, ఒక ఆరోగ్య
టీడీపీ ఎమ్మెల్యేల గురించి సర్వత్రా చర్చసాగుతోంది. దీనికి కారణం.. ఆపార్టీనే. ఎందుకంటే.. రాష్ట్రంలో కూటమిపాలనకు ఏడాది పూర్తయిన నేపథ్యంలో మెజారిటీ ఎమ్మెల్యేలు ఉన్న టీడీపీ.. తన
బీజేపీ తెలంగాణ అధ్యక్షుడిగా ఉన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి భారం పెరగడంతోపాటు.. ఆయన పదవీ కాలం కూడా ఇప్పటికే పొడిగించిన నేపథ్యంలో బీజేపీ పెద్దలు ఆయనను పక్కన పెట్టి.. తాజా
యుద్ధంలో ఏమైనా జరగొచ్చు. చిన్న నిర్ణయం కూడా పెద్ద నష్టానికి కారణం కావొచ్చు. ఆపరేషన్ సిందూర్ లో భాగంగా భారత్ – పాక్ మధ్య చోటు చేసుకున్న ఉద్రిక్తతలకు సంబంధించి.. భారత యుద్ధ విమానాల్ని పాక్
తానా జీవిత సభ్యుడిగా నా పౌర హక్కులకు న్యాయం కోసం అధికారికంగా పోరాటం ప్రారంభిస్తున్నాను. NEC చైర్మన్ కనకంబాబు ఇయనంపూడి, సభ్యులు రాజేష్ జంపాల, విజయ్ గుడి సేవ లు పారదర్శకత లేకుండా, విధుల్ని ద
రాష్ట్ర మంత్రి నారా లోకేష్ కి పప్పు అన్న పేరు పెట్టింది వైసీపీనే. 2014 నుంచి అదే పేరుతో పిలుస్తూ సెటైర్లు పేలుస్తూ లోకేష్ ను ఎద్దేవా చేసేవారు. ఇప్పుడు వారే లోకేష్ ఎదుగుదలను చూసి ప్రశంసలు క
ఏపీలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ఇటీవలె ఏడాది పాలన పూర్తి చేసుకుంది. అయితే ఇప్పటికీ కూడా కొందరు ఎమ్మెల్యేలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. వారికి తాజాగా అటు
టాలీవుడ్ లో ప్రొడ్యూసర్ గా, డిస్ట్రిబ్యూటర్ గా తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నారు దిల్ రాజు. జీరో నుంచి స్టార్ట్ అయిన ఆయన ఇప్పుడు టాలీవుడ్ ను శాసించే స్థాయికి ఎదిగారు. ప్ర
కడుపు నొప్పితో విలవిలలాడుతూ హాస్పిటల్ కి వెళ్లిన ఓ మహిళకు డాక్టర్లు డెలివరీ చేసి పండంటి బిడ్డను చేతిలో పెట్టారు. ఇక్కడ అసలు ట్విస్ట్ ఏంటంటే.. డెలివరీ అయ్యేంతవరకు తాను ప్రెగ్నెంట్ అన్న
మంచు విష్ణు మెయిన్ లీడ్ గా ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ `కన్నప్ప`. మోహన్ బాబు స్వయంగా నిర్మించిన ఈ చిత్రం జూన్ 27న విడుదలై పాజిటివ్ టాక్ ను సంపాదించుకుంది. ఎక్స
టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున ఏకంగా రూ. 200 కోట్లు విలువ చేసే రెండు ఎకరాల భూమిని తెలంగాణ ప్రభుత్వానికి ఇచ్చేశారు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభు
ప్రస్తుతం భాషల మధ్య హద్దులు పూర్తిగా చెరిగిపోయాయి. నటీనటులు, టెక్నీషియన్లు, నిర్మాతలు వేర్వేరు భాషలకు వెళ్లి సినిమాలు చేస్తున్నారు. ముఖ్యంగా తమిళం, తెలుగు భాషల మధ్య ఈ ఎక్సేంజ్లు బాగా
ఏపీ ప్రజలకు ప్రభుత్వం భారీ గుడ్ న్యూస్ చెప్పింది. గత కొన్నాళ్లుగా పెరుగుతున్న విద్యుత్ చార్జీలతో ప్రజలు అల్లాడి పోతు న్నారు. తరచుగా దీనిపై ఆవేదన, ఆందోళన కూడా వ్యక్తం చేస
ఉమ్మడి కృష్నాజిల్లాలోని గుడివాడ అంటే.. మాజీ మంత్రి, వైసీపీ నాయకుడు కొడాలి నానికి పట్టుగొమ్మ. సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఆయన గుడివాడపై పెద్ద ముద్రే వేశారు. టీడీపీతో ఎంట్రీ ఇచ్చిన ఆయ
దేశవ్యాప్తంగా కమలం పార్టీ సంస్థాగత ఎన్నికల ప్రక్రియ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటివరకు 14 రాష్ట్రాలకు అధ్యక్షులు నిమిత్తం అయ్యారు. మిగిలిన రాష్ట్రాలకు కూడా అధ్యక్షుల ఎంపిక ప్రక
తెలంగాణ అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న నిర్ణయాన్ని తీవ్రస్థాయిలో తప్పుబడుతూ.. ఆ నిర్ణయాన్ని అమలు చేయడానికి వీల్లేదని పేర్కొంటూ తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చిం
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ చేతిలో ప్రస్తుతం ఉన్న క్రేజీ ప్రాజెక్ట్స్ లో `ఫౌజీ` ఒకటి. `సీతారామం` మూవీతో ఇటు సౌత్ తో పాటు అటు నార్త్ లోనూ సెన్సేషన్ హిట్ అందుకున్న హను రాఘవపూడి తొలిసారి ప్రభా
నందిగామ నియోజకవర్గ యువ ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీ విప్ తంగిరాల సౌమ్యకు అమెరికా రాజధానిలో ప్రవాస భారతీయులు, వారి తల్లి దండ్రుల సమక్షంలో ఘనంగా సత్కరించారు. విద్యావంతురాలు, ఘన రాజకీయ వా
`బొమ్మరిల్లు` సినిమాతో ఓవర్ నైట్ స్టార్ గా మారాడు సిద్ధార్థ్. ఆ తర్వాత టాలీవుడ్ లో బ్యాక్ టు బ్యాక్ చిత్రాలతో ఫుల్ స్వింగ్ లో దూసుకుపోయాడు. కానీ ఇక్కడ విజయాల కన్నా పరాజయాలే ఎక్కువగా పలక
ఎన్నారై వ్యవహారాలు, సేవలు, పెట్టుబడుల విభాగానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారుడిగా బాధ్యతలను డాక్టర్ రవి వేమూరు శుక్రవారం నాడు స్వీకరించారు. తాడేపల్లిలోని ఏపీఎన్నార్టీఎస్ కార్యాలయ
రాజకీయాల్లో ఉన్నవారు.. ఏం మాట్లాడినా చెల్లుతుందనే రోజులు పోయాయి. ప్రజలు కూడా ఏం చెప్పినా వినేస్తారని.. ఏం చేసినా.. నమ్మేస్తారని అనుకుంటే పొరపాటే. ఎందుకంటే.. అరచేతిలో ఉన్న స్మార్
వైసీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్, ఆయన సోదరి ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మధ్య గ్యాప్ వచ్చాక వైఎస్ విజయమ్మ కూతురు వైపే నిలబడ్డారు. ఆ తర్వాత జగన్ ఓడిపోవడం, అధికారాన్
తెలంగాణ మాజీ మంత్రి, బీఆర్ ఎస్ ఫైర్ బ్రాండ్ నాయకుడు హరీష్ రావు.. తాజాగా ఆటోడ్రైవర్ అవతారం ఎత్తారు. ఆటో కార్మికులు చొక్కాపై చొక్కా వేసుకునే విధంగా హరీష్రావు కూడా.. తన తెల్లటి చొక
పల్నాడు జిల్లా రెంటపాళ్లలో వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పర్యటనలో అపశృతి చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. జగన్ కారు కింద నలిగి సింగయ్య అనే వృద్ధుడు మృతి
వైసీపీ హయాంలో దేశంలో డ్రగ్స్, గంజాయి ఎక్కడ పట్టుబడినా దాని మూలాలు ఏపీతో లింక్ అయ్యి ఉండేవి. ముఖ్యంగా విశాఖ, ఏజెన్సీ ప్రాంతాల్లో గంజాయి సాగు విచ్చలవిడిగా సాగుతున్నా జగన్ సర్కార్ పట్టించ
మంచు విష్ణు టైటిల్ పాత్రలో తెరకెక్కిన లేటెస్ట్ ఫాంటసీ డ్రామా `కన్నప్ప`. ముఖేశ్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని మోహన్బాబు స్వయంగా రూ. 200 కోట్ల బడ్జెట్ తో నిర్మించ
సీనియర్ బ్యూటీ లయ `తమ్ముడు` మూవీతో రీఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. వేణు శ్రీరామ్ డైరెక్ట్ చేసిన ఈ యాక్షన్ ఎమోషనల్ డ్రామాలో యూత్ స్టార్ నితిన్ హీరో కాగా.. సప్తమి గౌడ, వర్ష బొల్లమ్మ హీరో
TANA 24వ ద్వైవార్షిక మహాసభలు మరియు NATS 8 వ సంబరాలు జూలై 3 నుంచి 6వ తేదీ వరకు అమెరికాలోజరగనున్న సంగతి తెలిసిందే. ఈ మహాసభలకు హాజరయ్యేందుకు ఏపీ ప్రభుత్వ విప్, నందిగామ టీడీపీ ఎమ్మెల్యే శ్రీమతి తంగిర
ఓ సినిమాకు ఒక హీరోయిన్ ను ఎంచుకుని.. తర్వాత ఇంకొకరితో భర్తీ చేయడం కొత్తేమీ కాదు. సినిమా అనౌన్స్ చేశాక కూడా ఇలాంటి మార్పులు జరిగిపోతుంటాయి. తాజాగా టాలీవుడ్లో ఇలాంటి మార్పే జరిగినట్లు జోర
సున్నితమైన అంశాల విషయంలో తొందరపాటు అస్సలు పనికి రాదు.ఈ విషయాన్ని దేశంలోనే అత్యుత్తమ సర్వీసుల్లో ఉన్న వారికి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా ఏపీ ప్రభుత్వంలో పని చేసే ఐఏఎస
ఎన్నికలు సమీపిస్తున్నకొద్దీ తమిళనాడులో రాజకీయం అంతకంతకూ వేడుక్కుతోంది. ఈసారి ఎలా అయినా అధికారాన్ని సొంతం చేసుకోవాలన్న లక్ష్యంతో అన్నాడీఎంకే.. బీజేపీలు పని చేస్తున్నాయి. ఇందులో భాగంగ
కేంద్ర ప్రభుత్వం త్వరలో సామాన్యుల నెత్తిపై గుదిబండ వెయ్యబోతుందా? జాతీయ రహదారులపై టూ వీలర్స్ కు కూడా టోల్ ఫీజు వసూలు చేయబోతుందా..? అంటే అవునన్న సమాధానమే వినిపిస్తుంది. ఇప్పటివరకు నేషనల
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఏపీలో కూటమి ప్రభుత్వం ఒక్కొకటిగా నెరవేరుస్తుంది. ఇటీవలె తల్లికి వందనం పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా అర్హులైన తల్లుల ఖాతాల్లో నగదు జమ చేసింది. ఈ నెలాఖరులోగా అ
`ఏజెంట్` వంటి బిగ్గెస్ట్ డిజాస్టర్ అనంతరం లాంగ్ గ్యాప్ తీసుకున్న అఖిల్ అక్కినేని ప్రస్తుతం `లెనిన్` అనే మూవీ చేస్తున్నాడు. `వినరో భాగ్యము విష్ణుకథ` ఫేమ్ మురళీ కిషోర్ అబ్బూరు డైరెక్ట్ చ
తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ 69వ చిత్రం `జన నాయగన్`. హెచ్. వినోద్ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్ కాగా.. బాబీ డియోల్, మమిత బైజు, గౌతమ్ వాసుదేవ్ మీనన్, ప్రకాష్ రాజ్, ప్ర