వైసీపీ ఫైర్ బ్రాండ్ నాయకుడు, టీడీపీ నేతలు `బూతుల మంత్రి`గా పిలుచుకున్న గుడివాడ మాజీ ఎమ్మెల్యే కొడాలి నానీ విషయంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆయన విదేశాలకు పారిపోయే ప్రమాదం ఉం
తెలంగాణ ప్రధాన ప్రతిపక్ష పార్టీ బీఆర్ ఎస్ వ్యవహారాలు రోడ్డున పడుతున్నాయి. ఇటీవల హరీష్ రావు వ్యవహారం పార్టీలో తీవ్ర చర్చనీయాంశంగా మారి.. తాను స్వయంగా వివరణ ఇచ్చుకునే వర
టాలీవుడ్ లో ఉన్న స్టార్ డైరెక్టర్స్ లో బాబీ కొల్లి(కె.ఎస్. రవీంద్ర) ఒకరు. అయితే తాజాగా బాబీ కి తన అభిమాన హీరో అయిన మెగాస్టార్ చిరంజీవి నుంచి ఊహించని సర్ప్రైజ్ వచ్చింది. బాబీని స్వయంగా ఇ
మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరోసారి కూటమి ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. గురువారం తాడేపల్లిలో మీడియాతో మాట్లాడిన జగన్.. చంద్రబాబు ఏడాది పాలనపై ధ్వజ
మాజీ మంత్రి, వైసీపీ ఫైర్ బ్రాండ్ లీడర్ కొడాలి నాని కి బిగ్ షాక్ తగిలింది. తాజాగా ఆయనపై లుకౌట్ నోటీసులు జారీ అయ్యాయి. గత ప్రభుత్వం లో అధికారాన్ని అడ్డుపెట్టుకుని కొడాలి నాని చేసిన అక్రమాల
సోషల్ మీడియా వల్ల సినిమాలకు ఎంత ప్రమోషన్ పరంగా ఎంత ప్రయోజనం ఉంటుంటో.. అంతే చేటు కూడా జరుగుతుంది. ఏదో ఒక వర్గం మనోభావాలను దెబ్బ తీసేలా ఏదైనా చిత్ర బృందంలోని వాళ్లు వ్యవహరి
మాజీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి చంద్రబాబుకు లొంగిపోయాడు, కూటమికి అమ్ముడుపోయాడు అంటూ తాజాగా వైసీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సంచలన ఆరోపణలు చేశారు. ఒకప్పుడు ఫ్యాన్
తెలుగుదేశం పార్టీలో మహానాడు సందడి షురూ అయింది. దివంగత నేత ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ప్రతి ఏడాది లాగానే ఈసారి కూడా మే 27 నుంచి 29 వరకు మహానాడు నిర్వహణకు పార్టీ రంగం సిద్ధం చేసింది. అయితే ఈసార
భూమి వైపు మహాముప్పు దూసుకువస్తోంది. మే 24న యుగాంతమే అంటూ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతుంది. అసలు మే 24న ఏం జరగబోతుంది? నిజంగా యుగాంతానికి డేట్ ఫిక్స్ అయ్యిందా? వంటి విషయాలు ఇప్పుడు త
గత కొన్నేళ్ల నుంచి సౌత్ స్టార్ బ్యూటీ అనుష్క శెట్టి ఆచి తూచి సినిమాలు చేస్తుంది. 2020లో `నిశ్శబ్దం`, 2023లో `మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి` సినిమాలతో పలకరించిన అనుష్క.. ప్రస్తుతం క్రిష్ జాగర్ల
‘నాయకుడు’ లాంటి ఆల్ టైం గ్రేట్ మూవీని అందించిన కమల్ హాసన్, మణిరత్నంల లెజెండరీ కాంబినేషన్లో 38 ఏళ్ల తర్వాత రాబోతున్న చిత్రం.. థగ్ లైఫ్. ఈ సినిమా మొదలైనపుడు, మేకింగ్ దశలో మరీ హైపేమీ లేదు కానీ.
ఏపీ సీఎం చంద్రబాబు తాజాగా తన సొంత నియోజకవర్గం కుప్పంలో పర్యటిస్తున్నారు. చిత్తూరు జిల్లా ప్రజలు ఘనంగా నిర్వహించుకునే నడివీధి గంగమ్మ జాతర ఉత్సవాలు చివరిరోజుకు చేరుకు
ఏపీలోని అటవీ సరిహద్దు ప్రాంతాలు, ఏజెన్సీ ప్రాంతాల్లో నివసించే వారికి ఏనుగుల బెడద తీవ్రంగా ఉంటుంది. ముఖ్యంగా పంట చేతికి వచ్చే సమయంలో పంట పొలాలపై ఏనుగుల గుంపు దాడి చేసి పంటను ధ్వంసం చేస్
ఆన్ లైన్లో, ఆఫ్ లైన్లో మెగా, నందమూరి అభిమానులు ఎలా గొడవలు పడుతుంటారో తెలిసిందే. అవతలి హీరోను డీగ్రేడ్ చేయడమే పనిగా ఈ ఫ్యాన్ వార్స్ నడుస్తుంటాయి. నిన్న ‘వార్-2’ టీజర్ రిలీజైన సందర్భంగానూ అ
గత కొద్ది నెలల నుంచి మంచు ఫ్యామిలీ వివాదం నలుగుతూనే ఉంది. మంజు మనోజ్ ఒకవైపు.. మంచు విష్ణు, మోహన్ బాబు మరోవైపు అన్నట్టుగా విభేదాలు బయటపడ్డాయి. కూర్చుని మాట్లాడుకోవాల్సిన వారే కోర్టులు, కే
టీడీపీ లో లేడీ ఫైర్ బ్రాండ్ ఆమె. కానీ తేడా వస్తే ప్రతిపక్షం అయినా సొంత పార్టీ అయినా ఒక్కటే అన్నట్టుగా వ్యవహరించే ఆమె.. ఇప్పుడు టీడీపీ అధిష్టానానికి ఇంకా చెప్పాలంటే ఏకంగా చంద్రబాబుకే వార
ఇంట్లో వంట ఆగిపోవడంతో అమెరికాలో ఏం జరిగింది? 1980ల నాటి ప్రఖ్యాత అమెరికన్ ఆర్థికవేత్తలు, కుటుంబంలో బయటి నుంచి ఆహారాన్ని ఆర్డర్ చేస్తే, దేశంలో కుటుంబ వ్యవస్థ క్రమంగా అంతరించిపోతుందని అమెర
సాధారణంగా స్టార్ హీరోల చూపు హిట్ డైరెక్టర్ల వైపే ఉంటుంది. కానీ యంగ్ టైగర్ ఎన్టీఆర్ మాత్రం అందుకు పూర్తి భిన్నం. హిట్టు కొట్టి సక్సెస్ జోష్ లో ఉన్న దర్శకులతో కన్నా.. ఫ్లాపుల్లో ఉన్న డైరె
యూట్యూబ్లో రిలీజయ్యే డబ్బింగ్ సినిమాల ద్వారా ఉత్తరాదిన మంచి ఫాలోయింగ్ సంపాదించిన తెలుగు హీరోల్లో బెల్లంకొండ శ్రీనివాస్ ఒకడు. అతను చేసిన మాస్ సినిమాలు చాలానే హిందీలోకి అనువాదం
గత వైసీపీ ప్రభుత్వంలో మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మరియు ఆయన అనుచరుల ఆగడాలకు గన్నవరం నియోజకవర్గంలో అడ్డు అదుపు లేకుండా పోయింది. 2014 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా గన్నవరం నియోజకవర్గం ను
దేశం కోసం నిర్విరామంగా సేవలు అందిస్తున్న ఆర్మీ కోసం తాజాగా టీడీపీ మహిళా ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ గొప్ప నిర్ణయం తీసుకున్నారు. తన ఐదు నెలల జీతాన్ని ఆర్మీకి విరాళంగా ఇస్తున్నట్టు ప్రకటి
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యామిలీలో కరోనా మహమ్మారి కలకలం రేపింది. మహేష్ బాబు మరదలు, నమ్రత శిరోద్కర్ సోదరి, ప్రముఖ బాలీవుడ్ నటి శిల్పా శిరోద్కర్ కు టెస్టుల్లో కోవిడ్-19 పాజిటివ
బే ఏరియా తెలుగు అసోసియేషన్ (BATA) మరియు తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా(TANA) ఆధ్వర్యంలో నిర్వహించిన ‘పాఠశాల’ 12వ వార్షికోత్సవ సంబరాలు (వసంతోత్సవం) ఘనంగా ముగిశాయి. విద్యార్థులు, వారి తల్లి
తమిళ స్టార్ హీరో విశాల్ 47 ఏళ్ల వయసులో పెళ్లి పీటలెక్కబోతున్నాడా..? ఇండస్ట్రీకి చెందిన అమ్మాయితో త్వరలోనే ఏడడుగులు వేయబోతున్నాడా..? అంటే అవునన్న సమాధానమే వినిపిస్తోంది. నడిగర్ సంఘం(త
రాజు అనే టీడీపీ కార్యకర్తపై వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్ దాడి చేసిన వైనం హాట్ టాపిక్ గా మారింది. ఈ నేపథ్యంలోనే నందిగం సురేష్ ను అరెస్టు చేసిన పోలీసులు కోర్టులో హాజరుపరచగా ఆయనకు 14 రోజుల
టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షడు పవన్ కళ్యాణ్ ఎంత అండర్ స్టాండింగ్ గా పాలన సాగిస్తున్నా.. క్షేత్రస్థాయిలో మాత్రం ఇరు పార్టీ నేతల మధ్య ఎప్పటికప్పుడు విభేదాలు భగ్గ
ప్రముఖ నటుడు మాస్టర్ భరత్ ఇంట తీవ్ర విషాదం చోటుచేసుకుంది. భరత్ మాతృమూర్తి హఠాన్మరణం చెందారు. భరత్ తల్లి పేరు కమలహాసిని. చెన్నైలో భరత్ కుటుంబ నివాసం ఉంటుంది. అయితే గుండెపోటు రావడంతో క
ఏపీలో రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. గత సార్వత్రిక ఎన్నికల్లో గ్రాండ్ విక్టరీ సాధించి అధికారంలోకి వచ్చిన కూటమి సర్కార్.. కొన్ని నెలల పాటు సైలెంట్గానే ఉంది. కానీ ఆ త
తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ సినిమాలు చూడడంలో భాషా బేధం పాటించరు. ఏ భాషకు చెందిన సినిమా అయినా బాగుంటే ఆదరిస్తారు. అలాగే మన హీరోలు కూడా అంతే. పరభాషా దర్శకుల దర్శకత్వంలో సినిమాలు చేయడానికి
సీరియల్స్ తో కెరీర్ ప్రారంభించి సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మల్లో పాయల్ రాజ్పుత్ ఒకరు. 2017లో పంజాబీ చిత్రంతో సినీ రంగ ప్రవేశం చేసిన పాయల్.. తెలుగులో `ఆర్ఎక్స్ 100`తో బ్
ఎవరేం అనుకుంటారన్న ఆలోచన మాత్రమే కాదు.. నోటికి ఎంత పడితే అంత మాట అనేస్తూ.. తనకు మించినోళ్లు లేరన్నట్లుగా వ్యవహరించే వైసీపీ నేతల్లో.. మాజీ ఎమ్మెల్యే కం మంత్రి కొడాలి నాని ఒకరు. వైసీపీ ప్రభు
విక్టరీ వెంకటేష్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్ లో మల్టీస్టారరా.. అబ్బో ఆ ఊహే వేరే లెవెల్ లో ఉంది. అయితే ఆ ఊహను రియాల్టీలోకి తెచ్చేందుకు ట్రై చేస్తున్నారో డైరెక్టర్. ఇంతకీ ఆయన మరెవ
వల్లభనేని వంశీ చేసిన పొరపాట్లు తాను చేయకూడదని మాజీ మంత్రి, వైసీపీ నేత కొడాలి నాని భావిస్తున్నారా..? మెరుగైన వైద్యం పేరుతో అమెరికా చెక్కేస్తున్నారా..? అంటే అవునన్న సమాధానమే వినిపిస్తోంది.
టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన్న ప్రేమలో ఉన్నారన్నది ఓపెన్ సీక్రెట్. ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగా ఎన్నోసార్లు ఈ జంట తమ రిలేషన్ ను కన్ఫామ్ చేస్తూ వచ
ఆంధ్రప్రదేశ్ విద్యా, ఐటీ, ఎలక్ట్రానిక్స్, ఆర్టీజీ శాఖల మంత్రి నారా లోకేష్ , భార్య బ్రాహ్మణి, కుమారుడు దేవాన్ష్తో కలిసి శనివారం న్యూఢిల్లీలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని మర్యాదపూర్వకంగ
ఏపీఎస్ ఆర్టీసీ బస్సు మహిళలకు ఉచిత ప్రయాణం పథకం అమలు కోసం రాష్ట్రంలోని ఆడపడుచులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. ఆ పథకం అమలు వాయిదాల మీద వాయిదాలు పడుతోంది. ఈ క్రమంలోనే ఏపీలో
భారతీయ సినిమాకు ఊపిరి పోసిన దిగ్గజ నిర్మాత, దర్శకుడు దాదా సాహెబ్ ఫాల్కే జీవిత కథను సినిమాగా తీసుకురావడానికి ఇప్పుడు జోరుగా ప్రయత్నాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఓవైపు రాజమౌళి సమర్పణ
సాయానికి ప్రతి సాయం చేయకపోగా వెన్నుపోటు పొడిచి భారత్ ఆగ్రహానికి గురైంది టర్కీ. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్ కు బహిరంగంగా మద్దతు పలికిన టర్కీ.. భారత్ పై దాడులు చేసేందుకు
వైసీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి అరెస్ట్కు కౌంట్ డౌన్ మొదలైందా? అంటే అవునన్న సమాధానమే వినిపిస్తోంది. క్వార్ట్జ్ అక్రమ తవ్వకాలు, రవాణా, నిబంధనలకు విరుద్
“మా పార్టీ నాయకులు, కార్యకర్తలు.. ఈ నెల 27 నుంచి 29 వరకు కడపలో మహానాడు నిర్వహిస్తున్నారు. మేమంతా హాజరవుతాం. ఇదొక పండుగ వాతావరణంలో జరుగుతుంది. మహానాడుకు మహా ఏర్పాట్లు జరు
మెగా డాటర్ నిహారిక కొణిదెల ప్రస్తుతం నటిగానే కాకుండా నిర్మాతగా కూడా రాణించాలని ప్రయత్నిస్తోంది. గత ఏడాది నిహారిక నిర్మించిన `కమిటీ కుర్రోళ్ళు` చిత్రం సూపర్ హిట్ గా నిలిచింది. కొత్త నట
స్టార్ బ్యూటీ సమంత, డైరెక్టర్ రాజ్ నిడిమోరు రిలేషన్ లో ఉన్నారని.. త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. తాజా పరిణామాలు ఆ ప్రచారానికి
తెలంగాణ మంత్రి కొండా సురేఖ తన వివాదాస్పద వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. గతంలో సినీ నటి సమంత, మాజీ మంత్రి కేటీఆర్ లపై కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రే
కూటమి ప్రభుత్వంపై ఏదో రకంగా బురద జల్లేందుకు, ప్రజలను తప్పదారి పట్టించేందుకు విపక్ష వైసీపీ గట్టి ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగా గురవారం ఎక్స్ ఖాతా వేదికగా ఓ సంచ
భారత్ పై ఆత్మాహుతి డ్రోన్లను ప్రయోగించిన పాక్ కు తగిన బుద్ధి చెప్పేందుకు వీలుగా ఆ దేశంలోని పలు వైమానిక స్థావరాలపై భారత వైమానిక దళం క్షిపణి దాడులు చేయటం తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత్ చేస
నటసింహం నందమూరి బాలకృష్ణ మద్యం సేవిస్తారన్న సంగతి అందరికీ తెలిసిందే. ఆయన ఫేవరెట్ బ్రాండ్ ఏంటని అడిగితే టక్కున వినపడే పేరు మాన్షన్ హౌస్. విదేశాలకు వెళ్లిన వెంట మాన్షన్ హౌస్ ను తీసుకెళ
వైసీపీ నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని కష్టాలు వీడనంటున్నాయి. కేసులు వెంటాడుతున్నాయి. దాదాపు 95 రోజుల నుంచి వంశీ జైల్లోనే ఉన్నారు. ఆరోగ్య సమస్యలు పెరిగిపోతున్నాయి. ఈ క్రమంల
తెలుగులో సునీల్ లాగే తమిళంలో కమెడియన్గా తిరుగులేని స్థాయిని అందుకుని, ఆ తర్వాత హీరోగా మారిన నటుడు, కమెడియన్ .. సంతానం. సునీల్ హీరోగా కొన్ని ఎదురు దెబ్బల తర్వాత తిరిగి కమెడియన్గా మారిపో
అసోసియేషన్ ఆఫ్ ఇండో అమెరికన్స్ (AIA) ఆధ్వర్యంలో అమెరికాలోని బే ఏరియాలో ‘‘ది గ్రేట్ ఇండియన్ ఫుడ్ అండ్ షాపింగ్ ఫెస్ట్ (TGIFS)-2025’’ ఘనంగా ముగిసింది. మే 10 న బిషప్ రాంచ్లోని సిటీ సెంటర్ లో జరిగిన ఈ గ్
ఏపీ సీఎం చంద్రబాబు పగ్గాలు చేపట్టిన తర్వాత రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. 2020 నాటికి ఐటీ రంగం సాధించబోతున్న అభివృద్ధిని 20 ఏళ్ల క్రితమే అంచనా వేసిన సీఎం చంద్రబాబ
తురకా కిశోర్…ఈ పేరు వినగానే వైసీపీ పాలనలో ఆ వ్యక్తి చేసిన దుర్మార్గం, సృష్టించిన విధ్వంసం గుర్తు వస్తుంది. జగన్ అండ చూసుకొని టీడీపీ నేతలు బుద్ధా వెంకన్న, బోండా ఉమల వాహనంపై కిశోర రాళ్లు,
ఆమె మైనారిటీ ముస్లిం సామాజిక వర్గానికి చెందిన మహిళ. ఇంట్లోనే ఉంటూ.. కుటుంబాన్ని చూసుకునే ది. అయితే, 2020లో మైనారిటీలను తనకు మరింత మచ్చిక చేసుకోవాలని భావించిన.. జగన్.. ఆమెను రాజ
వైసీపీ కి దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. ఇప్పటికే పార్టీలోని కీలక నేతలంతా వరుస పెట్టి తట్టబుట్ట సద్దేస్తున్నారు. కొన్ని గంటల క్రితమే శాసనమండలి డిప్యూటీ చైర్మన్ జకియా ఖానమ్ తన
టాలీవుడ్ లో ఓ వెలుగు వెలిగిన సీనియర్ స్టార్స్ లో రాజశేఖర్ ఒకరు. ఆయన తోటి హీరోలైన చిరంజీవి, నాగార్జున, వెంకటేష్, బాలకృష్ణ ఇప్పటికీ హీరోలుగా సత్తా చాటుతున్నారు. సరైన ప్లానింగ్
సీఎం చంద్రబాబు పగ్గాలు చేపట్టిన తర్వాత ఏపీకి పరిశ్రమలు క్యూ కడుతున్నాయి. ఐదేళ్లపాటు వైసీపీ విధ్వంసకర పాలనకు భయపడి ఆంధ్రప్రదేశ్ వైపు కన్నెత్తి చూసేందుకు భయపడ్డ కంపెనీలు చంద్రబాబుపై భ
టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేరకొండ హీరోగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రూపొందిచన యాక్షన్ థ్రిల్లర్ `కింగ్డమ్` విడుదల వాయిదా పడింది. మే 30న ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా గ్రాండ్ రిల
కేశినేని బ్రదర్స్ నాని, చిన్ని మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుకోవడంతో బెజవాడ రాజకీయాలు హిటెక్కాయి. టీడీపీలో కేశినేని నాని ని సైడ్ చేసి టికెట్ దక్కించుకున్నాడు చిన్ని. ఇది భరించలేని కే
వైసీపీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి ఎట్టకేలకు బెయిల్ లభించింది. టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో ఆ పార్టీ కార్యకర్త, కేసు పెట్టిన ముదునూరి సత్యవర్థన్ను కిడ్నాప్ చేస
గత సార్వత్రిక ఎన్నికల తర్వాత రాష్ట్రంలో వైసీపీ పరిస్థితి దారుణంగా మారింది. పార్టీలోని కీలక నేతలంతా వరస పెట్టి జగన్ కు గుడ్ బై చెప్పేస్తున్నారు. తాజాగా వైసీపీకి మరో బిగ్ షాక్ తగిలింది.
ఆపరేషన్ సిందూర్ అనంతరం భారత్ – పాక్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో భారత్ ను నిలువరించామని.. అప్పుడు జరిగిన యుద్ధంలో తాము అత్యత్తుమ ప్రదర్శనను ప్రదర్శించామని.. భారత్ తమ దెబ్బకు బెది
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, చైన్నై సుందరి త్రిష కాంబినేషన్ లో తెరకెక్కిన తొలి చిత్రం `అతడు`. త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా థియేటర్స్ లో పెద్దగా ఆడలేదు. క
ఏపీ లో పెను సంచలనం రేపుతున్న లిక్కర్ స్కామ్ కేసులో సిట్ దూకుడుగా వ్యవహరిస్తోంది. ఇప్పటికే ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి మరియు అతని పీఏ పైలా దిలీప
విజయవాడ మాజీ ఎంపీ కేశినేని నాని తన రాజకీయ సన్యాసానికి విరామం పలకబోతున్నారా? మళ్లీ పాలిటిక్స్ లోకి యూటర్న్ కాబోతున్నారా? అంటే అవునన్న సమాధానమే వినిపిస్తోంది. టీడీపీ నుంచి రెండుసార్లు ప
భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు నేపథ్యంలో అర్ధాంతరంగా ఆగిపోయిన ఐపీఎల్ 2025 పునఃప్రారంభం కాబోతుంది. మే 17 నుంచి ఐపీఎల్ ను రీస్టార్ట్ చేయాలని బీసీసీఐ సోమవారం నిర్ణయించింది. సవరించిన ష
పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ ‘‘ఆపరేషన్ సిందూర్’’ చేపట్టిన సంగతి తెలిసిందే. పాక్, పీవోకేలోని ఉగ్ర స్థావరాలపై భారత్ చేసిన మెరుపు దాడి దెబ్బకు పాక్ తో పాటు ఉగ్ర సంస్థల బాస్ లు కూడ
కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల వెంకన్నను దర్శించుకునేందుకు దేశం నలుమూలల నుంచి వేలాది మంది భక్తులు రోజు తిరుపతికి వస్తుంటారు. ఆల్రెడీ తిరుమలలో గతంలో పర్యటించిన భక్తులకు శ్రీవారి దర్శనం
పాకిస్థాన్-భారత్ల మధ్య కుదిరిన కాల్పుల విరమణ అవగాహనను స్వాగతిస్తూనే సోషల్ మీడియా సహా.. పలు ప్రతిపక్షాల నాయకులు దీనివెనుక ఏదో జరిగిందన్న అనుమానాలు వ్యక్తం చేస్తూ..
మాజ్ మహారాజా రవితేజ కెరీర్ లో బ్లాక్ బస్టర్ గా నిలిచిన చిత్రాల్లో `భద్ర` ఒకటి. ఈ రొమాంటిక్ యాక్షన్ డ్రామా విడుదలైన నేటికి ఇరవై ఏళ్లు. ఈ సందర్భంగా భద్ర గురించి కొన్ని ఆసక్తిక
ఇండియన్ స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి సంచలన నిర్ణయం తీసుకున్నారు. టెస్ట్ క్రికెట్ కు గుడ్ బై చెప్పాడు. కొద్ది రోజుల క్రితమే హిట్మ్యాన్ రోహిత శర్మ లాంగ్ ఫార్మాట్ నుంచి వైదొలగ
టీమిండియా స్టార్ క్రికెటర్, రన్ మెషీన్ విరాట్ కోహ్లీ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. అంతర్జాతీయ టెస్ట్ క్రికెట్ కు గుడ్ బై చెబుతున్నట్లుగా విరాట్ కోహ్లీ సంచలన ప్రకటన చేశాడు. 14 ఏళ్ల సుదీర్ క
ప్రముఖ స్టార్ హీరోయిన్ సమంత ఇటీవల నిర్మాణ రంగంలోకి అడుగు పెట్టిన సంగతి తెలిసిందే. ఆమె ప్రొడక్షన్ లో వచ్చిన తొలి చిత్రం `శుభం`. మే 9న విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్
ఏపీలో నామినేటెడ్ పదవుల భర్తీ పూర్తయింది. ఆంధ్రప్రదేశ్ ఎన్ఆర్టీ సొసైటీ (APNRTS) ఛైర్మన్ గా డా.రవి వేమూరు మరోసారి నియమితులయ్యారు. 2014-19 మధ్య ఏపీ ఎన్నార్టీఎస్ ఛైర్మన్ గా పనిచేసి విశేష సేవలందించిన
ఏపీలో నామినేటెడ్ పదవుల భర్తీపై సీఎం చంద్రబాబు చాలా రోజులుగా తీవ్ర కసరత్తు చేస్తున్న సంగతి తెలిసిందే. కూటమిలోని మూడు పార్టీల నుంచి భారీగా ఆశావహులు ఉండడంతో ఏ పార్టీకి ఎన్ని నామినేటెడ్ ప
జగన్ రెడ్డి నరనరాల్లో విపరీతమైన అధికార వ్యామోహం గూడుకట్టుకుని ఉంది. తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని రూ.లక్ష కోట్లకుపైనే దోచుకున్నా.. ఆయన ధనకాంక్ష తీరలేదు. అధికారంలో ఉన్న ఐదేళ్లలో ఇ
మద్యపాన నిషేధం అంటూ ఊదరగొట్టి సీఎం అయిన జగన్…ఆ తర్వాత నాసిరకం మద్యంతో ప్రజల ప్రాణాలు తీసిన వైనంపై టీడీపీ విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. జగన్ మార్కెట్లోకి వదిలిన జే బ్రాండ్ చీప్ లిక్కర
ఆపరేషన్ సిందూర్ లో భాగంగా సరిహద్దు వద్ద ఇరు దేశాల సైనికులు కాల్పులకు దిగిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే పాక్ సైనికులు జరిపిన కాల్పుల్లో తెలుగు యువకుడు, అగ్నివీర్ జవాన్ మురళీ నాయక్ మృతి
ఎల్ వోసీ దగ్గర పాక్ సైనికులు జరిపిన కాల్పుల్లో అగ్నివీర్ జవాన్ మురళీ నాయక్ మృతి చెందారు. ఈ నేపథ్యంలోనే మురళీ నాయక్ పార్థివ దేహానికి మంత్రి నారా లోకేశ్ నివాళులు అర్పించారు. మురళీ నాయక్ క
పాకిస్థాన్ సైనికుల కాల్పుల్లో అగ్నివీర్ జవాన్ మురళీ నాయక్ మృతి చెందడంతో ఆయన స్వగ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మురళీ నాయక్ పార్థివ దేహం నిన్న స్వగ్రామానికి చేరుకుంది. మురళీ నాయక్
ప్రముఖ దర్శకుడు, కాంట్రవర్సీ కింగ్ రామ్ గోపాల్ వర్మ ఉన్నది ఉన్నట్లు మాట్లాడటంలో ఏమాత్రం వెనకాడరు. ఎదుటివారు ఎంతటివారైనా తాను చెప్పాల్సింది నిర్మొహమాటంగా చెప్పే ఆర్జీవీ.. తా
అక్కినేని కాంపౌండ్ నుంచి సినీ పరిశ్రమలోకి అడుగు పెట్టిన సుమంత్ స్టార్ హీరో అనే ముద్ర వేయించుకోలేనప్పటికీ నటుడిగా తనకంటూ ఓ ప్రత్యేకమైన ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్నాడు. త్వరలోనే `అనగనగ
ఏపీ రాజధాని అమరావతిలో ఏం జరుగుతోంది? అంటే.. పెద్ద ప్రశ్నగా మారింది. కూటమి ప్రభుత్వ అను కూల మీడియా దీనిపై పెదవి విప్పడం లేదు. కానీ, సోషల్ మీడియాలో మాత్రం జోరుగా కథనాలు వస్తు
చిరకాల ప్రత్యర్థులు భారత్, పాక్ ల మధ్య యుద్ధం తప్పదేమో అనుకుంటున్న తరుణంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. ఇరు దేశాల మధ్య అమెరికా మధ్యవర్తిత్వం వహించిందని, కాల్
ప్రముఖ నటి అమలా పాల్ గురించి కొత్తగా పరిచయాలు అక్కర్లేదు. సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా చక్రం తిప్పిన ముద్దుగుమ్మల్లో అమలా పాల్ ఒకరు. ప్రధానంగా మలయాళం, తమ
తిరుమల లో శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం అడ్వాన్స్ బుకింగ్ లేకపోయినా, కొన్ని మార్గాలు ద్వారా మీరు దర్శనం పొందవచ్చు. అవన్నీ ఇక్కడ మీ కోసం వివరించాం: 1. సర్వదర్శనం (Free Darshan) ఇది ఉచిత దర్శనం.
భారత్-పాకిస్థాన్ సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఓ వైపు పాక్ ఊక దంపుడు ఉపన్యాసాలిస్తూ..తాటాకు చప్పుళ్లు చేస్తోంది. కానీ, మరోవైపు ఆర్థిక మాంద్యంతో
భారత సైనిక దళాలకు అండగా ఉండేందుకు.. తెలంగాణ మంత్రులు, ఎమ్మెల్యేలు ఒక నెల వేతనం విరా ళంగా ఇచ్చేందుకు సిద్ధమైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా ఏపీ అసెంబ్లీ స్పీకర్ చింతకాయ ల అయ
సాధారణంగా దిగువ కోర్టు ఇచ్చిన తీర్పులను పై కోర్టుల్లో సవాల్ చేయడం.. కొంత మేరకు ఉపశమనం పొందడం ఎవరికైనా కామనే. ఒక్కొక్కసారి ఇలానే జరుగుతుందని చెప్పలేం. కొన్నికొన్ని సంద
`ఆపరేషన్ సిందూర్`.. సమర్థవంతంగా సాగుతోందని కేంద్ర విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ తెలిపారు. తాజాగా మీడియా తో మాట్లాడిన వైమానిక దళ వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్, సై
ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో భారత్ `ఆపరేషన్ సింధూర్` పేరుతో పాకిస్తాన్ కు చుక్కలు చూపిస్తున్న సంగతి తెలిసిందే. అమాయక పౌరుల ప్రాణాలు బలిగొన్న ఉగ్రవాదులను పెంచి పోషిస్తున
టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన్నా రిలేషన్షిప్లో ఉన్నారన్నది ఓపెన్ సీక్రెట్. ఈ జంట తొలిసారి `గీత గోవిందం`లో నటించారు. 2018లో విడుదలైన ఈ చిత్రం సూప