నాసా అంతరిక్ష వ్యోమగాములు సునీత విలియమ్స్(58), బుచ్ విల్మోర్(61) ఇంటర్నేషనల్ స్పేస్ స్పేషన్(ఐఎస్ఎస్) నుండి భూమిపైకి సురక్షితంగా వచ్చిన సంగతి తెలిసిందే. స్పేస్ ఎక్స్ క్రూ డ్రాగన్
వైసీపీ అధ్యక్షడు, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి బిగ్ షాక్ తగిలింది. తాజాగా వైసీపీకి మరో కీలక నేత రాజీనామా చేశారు. ఆయన మరెవరో కాదు మర్రి రాజశేఖర్. ఉమ్మడ
నటసింహం నందమూరి బాలకృష్ణ కెరీర్ లో ఎప్పటికీ గుర్తుండిపోయే వెండితెర అద్భుతం `ఆదిత్య 369` మళ్లీ ప్రేక్షకులను అలరించేందుకు వస్తోంది. టాలీవుడ్ లెజెండరీ డైరెక్టర్ సింగీతం శ్రీని
సుదీర్గ కాలంగా(9 నెలలు) అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ఉండిపోయిన అమెరికా అంతరిక్ష వ్యోమ గాములు.. సునీతా విలియమ్స్ , బుచ్ విల్మోర్లు సురక్షితంగా భూమికి తిరిగి వచ్చారు. క్రూడ్రాగన
తొమ్మిది నెలల నిరీక్షణ అనంతరం భారత సంతతికి చెందిన సునీత విలియమ్స్, సహచర వ్యోమగామి బుచ్ విల్మోర్ ఇంటర్నేషనల్ స్పేస్ స్పేషన్(ఐఎస్ఎస్) నుండి భూమిపైకి వచ్చారు. మార్చి 19 తెల్లవారుజా
అనుకోకుండా మీ మీద వేడి కాఫీ.. టీనో పడిందనుకోండి. ఒలకబోసిన వ్యక్తి క్షమించమని వేడుకున్నా.. ఏమైనా గాయాలైనా.. వాటికి ఖరీదైన ట్రీట్ మెంట్ ఇస్తేనో.. కాస్తంత పరిహారం ఇస్తే.. సర్లే అనుకొని సర్దుకు
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (‘తానా’) ప్రతి రెండేళ్ళకోసారి నిర్వహించే మహాసభలు ఈసారి జూలై 3 నుంచి 5వ తేదీ వరకు డిట్రాయిట్ సబర్బ్ నోవైలో ఉన్న సబర్బన్ కలెక్షన్ షోప్లేస్ లో చేస్తాకి ప్రయత
సినీ నటుడు, వైసీపీ నాయకుడు పోసాని కృష్ణ మురళిపై సీఐడీ అధికారులు నమోదు చేసిన కేసులో కోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. విజయవాడ సీఐడీ పోలీసులకు స్థానికంగా అందిన ఫిర్యాదు మేరక
ప్రముఖ నటి సీత గురించి పరిచయాలు అక్కర్లేదు. కెరీర్ ఆరంభంలో తెలుగు, తమిళ భాషల్లో హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన సీత.. ఆ తర్వాతి కాలంలో సహాయక నటిగా మారారు. ప్రస్తుతం సినిమాల్లోన
విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ కు ప్రమోషన్ రాబోతుందా..? అంటే అవునన్న సమాధానమే వినిపిస్తోంది. తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు తర్వాత నెం. 2 ఎవరంటే అందరి నోట లోకేష్ పేరే వినిపిస్త
తిరుమలలో జరుగుతున్న అపచారాలు, అవినీతిపై ఇప్పటికే ఎన్నో పోరాటాలు చేస్తున్న బీసీవై జాతీయ అధ్యక్షులు బోడే రామచంద్ర యాదవ్ తాజాగా తిరుమల పవిత్రత, పరిరక్షణే ధ్యేయంగా స్వామి
చికాగో మహా నగర సమీపాన గల మెరిల్విల్ నగరంలో మార్చి 15, 2025 విశ్వావసు ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్థానిక (IACC)ఆడిటోరియంలోజరిగిన ఈ కార్యక్రమానికి 200 మంది పైగా హాజరయ్యారు. Dr. పన్నా బరై, Dr.చం
అసోసియేషన్ ఆఫ్ ఇండో అమెరికన్స్ (AIA), & బాలీ 92.3 ల ఆధ్వర్యంలో “హోలీ ఫెస్ట్” (ఫెస్టివల్ ఆఫ్ కలర్స్) వేడుకలు శాన్ జోస్ డౌన్టౌన్ (డిస్కవరీ మేడో) కాలిఫోర్నియాలో ఘనంగా జరిగాయి. ఈ హోలీ వేడుకలు ప్రత్య
ఏపీలో 2024 సార్వత్రిక ఎన్నికల తర్వాత.. వైసీపీ ఘోరంగా పరాభవాన్ని ఎదుర్కొంటోంది. అనేక మంది నాయకులు పార్టీకి రాం.. రాం.. చెప్పి బయటకు వచ్చారు. వీరిలో జగన్ కు దూరపు బంధువులు కూడా ఉన్న
ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఆఖరి దశకు చేరుకున్నాయి. ఈ నేపథ్యంలోనే నిత్యం రాజకీయాల్లో బిజీగా ఉంటూ ఎంతో ఒత్తిడిని ఎదుర్కొనే ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు కాస్త రిలీఫ్ అందించేందుకు ఆటల పోట
టాలీవుడ్ యూత్ ఫుల్ స్టార్ నితిన్ త్వరలో `రాబిన్ హుడ్` మూవీతో ప్రేక్షకులను పలకరించబోతున్న సంగతి తెలిసిందే. భీష్మ వంటి సూపర్ హిట్ అనంతరం డైరెక్టర్ వెంకీ కుడుముల, నితిన్ కాంబో
జనసేన 12వ ఆవిర్భావ సభలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హిందీ భాషపై చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. హిందీ భాషను వద్దంటే ఎలా..? భారత దేశమంతటికీ బహు భాషలు ఉండాలి..? ప్రజల మధ్య పరస్పర ప
గత డిసెంబరులో భారీ స్థాయిలో విడుదలైన ‘పుష్ప: ది రూల్’ మూవీ ఇండియన్ బాక్సాఫీస్ను ఎలా షేక్ చేసిందో తెలిసిందే. ఇండియాలోనే కాక అనేక దేశాల్లోనూ ఈ సినిమా భారీ వసూళ్లు సాధించింది. దీనికి కొనస
ఉమ్మడి కర్నూలు జిల్లాకు చెందిన సీనియర్ పొలిటీషియన్ బైరెడ్డి రాజశేఖరరెడ్డి ఫ్యామిలీలో వారసత్వ పోరు రాజుకుంది. నాలుగు దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉన్న బైరెడ్డి.. తొలుత టీడీపీత
న్యాచురల్ స్టార్ నాని హోమ్ బ్యానర్ నుంచి వచ్చిన తాజా చిత్రం `కోర్ట్`. ప్రియదర్శి పులికొండ, హర్ష్ రోషన్, కాకినాడ శ్రీదేవి, శివాజీ ప్రధాన పాత్రల్లో డైరెక్టర్ రామ్ జగదీష్ తెరకెక్
ఈ రోజు అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఏపీ సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన సేవలను చంద్రబాబు స్మరించుకున్నారు. తెలుగు జాతి నిత్యం స్మర
ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ బాబాయి.. వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్య వ్యవహారం తాజాగా గవర్నర్ పేషీకి చేరింది. మార్చి 15తో వివేకా హత్య జరిగి 6 సంవత్సరాలు పూర్తయ్యాయి. ఈ న
మాజీ వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కొద్దిరోజుల క్రితం రాజకీయ సన్యాసం తీసుకున్న సంగతి తెలిసిందే. ఎంపీ పదవితో పాటు వైసీపీ పార్టీ సభ్యత్వానికి కూడా ఆయన రాజీనామా చేశారు. రాజకీయాలు వద్దు వ్యవ
– వెనకబడిన జాతులపై నాడు వైసీపీ.. నేడు కూటమి ప్రభుత్వం లో ఆగని దాడులు – జై శ్రీరామ్ అంటే కూటమి ప్రభుత్వంలో తప్పా – పవన్ది సినిమాకో వేషం… పూటకో సిద్ధాంతం – పోలీసుల అక్రమ కేస
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ పై సీఎం రేవంత్ రెడ్డి నిప్పులు చెరిగారు. రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే
సీనియర్ హీరోలకు హీరోయిన్లను జోడీ గా సెట్ చేయడం ఇప్పుడు పెద్ద టాస్కుగా మారిపోయింది. ఒకప్పుడంటే హీరోల వయసులో మూడో వంతు వయసున్న కథానాయికలతో జోడీ కట్టించినా చెల్లిపోయింది. కానీ ఇప్పుడలా చ
టాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్లలో దేవీ శ్రీ ప్రసాద్ చాలా కచ్చితమైన మనిషి అని ఆయనతో పని చేసిన వాళ్లు అంటారు. ‘తండేల్’ సినిమా కోసం స్వరపరిచిన పాటను సినిమా నుంచి తీసేశారని.. ఓటీటీ వెర్షన్లో స
మొదటి సారి అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన సమయంలో డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న పలు నిర్ణయాలు వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. కొన్ని దేశాలపై ట్రావెల్ బ్యాన్ విధించిన ట్రంప్ పై సర్వత
బీఆర్ ఎస్ నాయకులపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలివి తక్కువ తనాన్నే.. వారి తెలివిగా భావిస్తున్నారని, అజ్ఞానాన్నే విజ్ఞానంగా ఫీలవుతున్నారని దుయ్యబట్టారు.
47 ఏళ్ల రాజకీయ ప్రస్థానం…41 ఏళ్లుగా అసెంబ్లీకి వెళుతున్న వైనం…4 సార్లు ముఖ్యమంత్రిగా చేసిన అనుభవం…10 సంవత్సరాలు ప్రతిపక్ష నేత….2 సార్లు కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటులో కింగ్ మేకర్…ద
గత కొన్నేళ్ల నుంచి పీకల్లోతు ప్రేమలో మునిగి తేలుతున్న మిల్కీ బ్యూటీ తమన్నా , బాలీవుడ్ నటుడు విజయ్ వర్మ విడిపోయారని జోరుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. పెళ్లి, కెరీర్
ప్రముఖ స్టార్ హీరో కిచ్చా సుదీప్ గురించి పరిచయాలు అక్కర్లేదు. కన్నడ నటుడే అయినా.. తెలుగు, తమిళ్, హిందీ ప్రేక్షకులకు కూడా సుదీప్ సుపరిచితుడే. వెండితెరపై విలక్షణ నటుడిగా.. బుల
కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం చిత్రాడ వద్ద జరిగిన జనసేన 12వ ఆవిర్భావ సభలో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి వైసీపీ అధ్యక్షడు వైఎస్ జగన్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ
జనసేన 12వ ఆవిర్భావ సభను `జయకేతనం` పేరుతో కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం చిత్రాడ వద్ద శుక్రవారం సాయంత్రం అట్టహాసంగా నిర్వహించారు. ఈ సభలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పీచ్ అం
జనసేన పార్టీ 12వ ఆవిర్భావ సభలో జనసేనాని, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. తాము నిలబడి తమ పార్టీని నిలబెట్టడమే కాకుండా నాలుగు దశాబ్దాల చరిత్ర ఉన్న టిడిపిని కూడా నిలబె
జనసేన కీలక నాయకుడు, తాజాగా మండలికి ఎన్నికైన ఎమ్మెల్సీ నాగబాబు షాకింగ్ కామెంట్స్ చేశారు. పిఠాపురం నియోజకవర్గం చిత్రాడలో జరుగుతున్న జనసేన ఆవిర్భావ సభలో ఆయన మాట్లాడుతూ..
అసోసియేషన్ ఆఫ్ ఇండో అమెరికన్ అసోసియేషన్(AIA), కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా(CGI SFO)లు సంయుక్తంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా జరిగింది. ప్రపంచవ్యాప్తంగా ఎందరో మహిళలు తమ శక్తిని చాటి చె
దోపిడీ కి అడ్డుకట్ట వేస్తాను, ప్రజా ధనాన్ని కాపాడుతాను.. అని సీఎం చంద్రబాబు పదే పదే చెబుతున్నారు. ఇటీవల శాసన సభలోనూ సీఎం చంద్రబాబు ఇదే మాట చెప్పారు. ఇంత వరకు బాగానే ఉంది. కాన
చాలామంది సీనియర్ హీరోల బాటలోనే తన కొడుకును సైతం హీరోను చేశాడు శ్రీకాంత్. ఆయన తనయుడు రోషన్ టీనేజీలో ఉండగానే ‘నిర్మలా కాన్వెంట్’ చిత్రంలో ముఖ్య పాత్ర పోషించాడు. అది నిరాశపరచగా.. తర్వాత ‘ప
సుదీర్ఘకాలం నుంచి స్టార్ హీరోగా సత్తా చాటుతూ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన మెగాస్టార్ చిరంజీవి కి తాజాగా మరో అరుదైన గౌరవం లభించింది. ఏకంగా యూకే నుండి ఆయనకు పిలుపు వచ్చింది. నాలు
టీడీపీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీ వెంటే నడిచిన సీనియర్ నాయకుడు యనమల రామకృష్ణుడు తాజాగా తన ఫ్యూచర్ ప్లాన్ ను రివీల్ చేశారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు మంత్రిగా, స్పీకర్గా.. అధికార
జనసేన ఆవిర్భావ సభ శనివారం జరగనుంది. పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత.. జరుగుతున్న తొలి ఆవిర్భావ సభ కావడంతో దీనిపై భారీ అంచనాలు ఉన్నాయి. పవన్ కల్యాణ్ సొంత నియోజకవర్గ
కేసు ఏదైనా న్యాయస్థానంలో న్యాయమూర్తి ఎదుట తమ వాదనల్ని వినిపించాలి. తమకు వ్యతిరేకంగా వాదనలు వినిపించే న్యాయవాది వాదనల్లో ఉన్న లోపాల్ని.. తప్పుల్ని ఎత్తి చూపించి.. తమ వాదనలోని బలాన్ని అర
నేషనల్ క్రష్ రష్మిక మందన్న పట్టిందల్లా బంగారం అవుతుంది. ఆమె నటించే ప్రతి చిత్రం బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తుంది. ఈ క్రమంలోనే రష్మిక తాజాగా సంచలన రికార్డు సృష్టించింది. గత రె
`క` వంటి సూపర్ హిట్ అనంతరం టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం నుంచి వస్తున్న తాజా చిత్రం `దిల్ రూబా`. కిరణ్ కెరీర్ లో 10వ ప్రాజెక్ట్ గా తెరకెక్కిన ఈ చిత్రానికి విశ్వ క
వైసీపీ మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి బుధవారం విజయవాడలో మీడియా ఎదుట ఫ్యాన్ పార్టీ అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. కాకినాడ పోర్టు వాటాలను బలవంతంగా
అన్ని కేసుల్లో వరుస బెయిల్స్ తెచ్చుకుని బుధవారం విడుదల అయ్యేందుకు సిద్ధం అయిన ప్రముఖ నటుడు, వైకాపా నేత పోసాని కృష్ణ మురళికి అఖరి నిమిషంలో బిగ్ షాక్ తగిలింది. సీఎం చంద్రబాబు, డ
అన్ని దానాలలోకి అన్నదానం మిన్న అని తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా (తానా) మాజీ అధ్యక్షులు, తెలుగుదేశం ఎన్ఆర్ఐ కన్వీనర్ ‘కోమటి జయరాం’ అన్నారు. బుధవారం ఆయన ఒంగోలు అన్నవరప్పాడు
– కాశీనాయన ఆశ్రమం కల్చివేత… కూటమి ప్రభుత్వం హైందవ ధర్మ వ్యతిరేకి..! – కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచే ఆశ్రమంపై కుట్ర – సనాతన ధర్మం పేరుతో పవన్ డ్రామా
ఒకప్పుడు వైసీపీలో నంబర్ 2గా కొనసాగిన విజయసాయి రెడ్డి…ఇటీవల పార్టీకి, రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి షాకిచ్చిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత జగన్ కు విజయసాయి ఒకసారి కౌంటర్ ఇచ్చారు. క్రె
హీరోయిన్ మాళవిక మోహనన్ గురించి కొత్తగా పరిచయాలు అక్కర్లేదు. తమిళ బ్లాక్ బస్టర్ `మాస్టర్` మూవీతో సౌత్ ఫిల్మ్ ఇండిస్ట్రీలో మంచి క్రేజ్ సంపాదించుకున్న మాళవిక మోహనన్.. ప్రస
బాలీవుడ్ నటుడు కార్తీక్ ఆర్యన్, టాలీవుడ్ స్టార్ బ్యూటీ శ్రీలీల డేటింగ్ లో ఉన్నారని గత కొద్ది రోజుల నుంచి జోరుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం వీరిద్దరూ జంటగా అనురా
ప్రముఖ నటుడు, ప్రముఖ రచయిత పోసాని కృష్ణమురళికి బిగ్ షాక్ తగిలింది. వరుసగా బెయిల్స్ రావడంతో బుధవారం పోసాని విడుదల కావడం ఖాయమని అందరూ భావించారు. కానీ ఊహించని విధంగా జైలు నుంచ
వైసీపీ నాయకుడు, గుంటూరుకు చెందిన రౌడీ షీటర్ బోరుగడ్డ అనిల్ కుమార్ ఎట్టకేలకు అజ్ఞాతం వీడాడు. రాజమండ్రి సెంట్రల్ జైలు లో బోరుగడ్డ బుధవారం ఉదయం పోలీసులకు సరెండర్ అయ్యాడు. తల్లి అనారోగ్
అమరావతి రాజధాని పనులకు టెండర్లు పిలవడానికి అడ్డంకులు తొలగాయి. టెండర్లు పిలుచుకోవచ్చని, ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత మాత్రమే వాటిని ఖరారు చేయాలని సీఆర్డీఏ, అమరావతి అభివృద్ధ
window.option_df_52556 = {outline:[],autoEnableOutline:false,autoEnableThumbnail:false,overwritePDFOutline:false,direction:1,pageSize:,source:https://namasteandhra.com/wp-content/uploads/2025/03/NA-FEB-20251.pdf,wpOptions: rue}; if(window.DFLIP && window.DFLIP.parseBooks){window.DFLIP.parseBooks();} The post నమస్తేఆంధ్ర ఈపేపర్ ఫిబ్రవరి 2025 first appeared on namasteandhra .
ప్రపంచ సినిమా చరిత్రలో ‘అవతార్’ది ఒక ప్రత్యేక అధ్యాయం. అప్పటిదాకా అలాంటి విజువల్ వండర్ను వెండితెరపై ఎవ్వరూ చూడలేదు. ఇక ఆ చిత్రం సృష్టించిన బాక్సాఫీస్ ప్రభంజనం గురించి ఎంత చెప్పినా తక
రాజ్యసభ సభ్యుడి హోదాకు రాజీనామా చేసి.. రాజకీయాలకు దూరంగా ఉంటానని.. వ్యవసాయం చేసుకుంటానంటూ పోస్టులు పెట్టి.. రాజీనామా చేసేసిన వైసీపీ మాజీ నేత విజయసాయిరెడ్డికి భారీ షాక్ తగిలింది. తీవ్ర ఆర
వైసీపీ నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కి మరోసారి బిగ్ షాక్ తగిలింది. గన్నవరం టీడీపీ ఆఫీసులో పనిచేసే కంప్యూటర్ ఆపరేటర్ సత్యవర్ధన్ అపహరించిన కేసులో అరెస్ట్ అయిన వల్లభనేని
నాదెండ్ల మనోహర్. సీనియర్ పొలిటీషియన్ మాత్రమే కాదు. రాజకీయ వారసుడు కూడా. నాదెండ్ల భాస్కరరావు తనయుడిగా రాజకీయ అరంగేట్రం చేసిన ఆయన.. ఉమ్మడి ఏపీకి స్పీకర్గా కూడా పనిచేశ
పిఠాపురం వర్మగా పేరున్న టీడీపీ సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ ఎన్ వర్మ విషయంలో వైసీపీ ఎత్తు పారలేదు. ఆయనను టీడీపీ నుంచి దూరం చేయాలన్న ఎత్తుగడలతో దూసుకుపోయిన వ
ఒకప్పుడు హీరోగా ఓ వెలుగు వెలిగి ప్రస్తుతం విలన్ గా, సహాయక నటుడిగా ప్రేక్షకులను అలరిస్తున్న శ్రీకాంత్ గురించి పరిచయాలు అక్కర్లేదు. సహ నటి ఊహను శ్రీకాంత్ ప్రేమించి పెళ
హీరోగా అరంగేట్రం చేసి.. అందులో కలిసి రాక, ఆ తర్వాత విలన్ వేషాల్లో సత్తా చాటుకుని.. తిరిగి హీరోగా మారి మంచి స్థాయి అందుకున్న నటుడు గోపీచంద్. ‘యజ్ఞం’ మొదలుకుని.. ‘లౌక్యం’ వరకు తన కెరీర్లో పెద
ఒక్క సినిమాతో రాత్రికి రాత్రి నటుడి జీవితం మారిపోతుంటుంది. అసలు పరిచయం లేని నటులే కాదు.. ఫేమ్ కోల్పోయి ఖాళీ అయిపోయిన ఆర్టిస్టులు సైతం ఒక్క సినిమాతో మళ్లీ కెరీర్లను గాడిలో పెట్టుకోవచ్చు
తెలంగాణలో జరగనున్న ఐదు ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించి అధికార కాంగ్రెస్ పార్టీ తన అభ్యర్థుల్ని ప్రకటించటం తెలిసిందే. ఎమ్మెల్యే కోటాలో ఎన్నుకునే ఎమ్మెల్సీలకు సంబంధించి మొత్తం ఐదు స్థా
రాష్ట్రంలో మంత్రుల దారి మంత్రులది. ఎమ్మెల్యేల దారి ఎమ్మెల్యేలది! అన్నట్టుగా కొన్ని నియోజకవర్గా ల్లో కనిపిస్తోంది. అయితే.. అందరూ కలివిడిగా ఉండాలంటూ చంద్రబాబు పదే పదే చెబుత
ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ లో న్యూజిలాండ్ ను భారత జట్టు చిత్తు చేసి ముచ్చటగా మూడోసారి టైటిల్ కైవసం చేసుకుంది. 2013లో ధోనీ సారథ్యంలో ఈ టోర్నీలో విజేతగా నిలిచిన భారత్.. 2017లో పాకిస్థాన్ చేతిలో ఓ
2018 లో పెను సంచలనం రేపిన పెరుమాళ్ల ప్రణయ్ హత్య కేసులో నేడు నల్గొండ ఎస్సీ, ఎస్టీ కోర్టు సంచలన తీర్పును వెల్లడించింది. బీహార్ కు చెందిన నేరస్తుడు సుభాష్ కుమార్ శర్మ ఈ కేసులో ఏ2గా ఉన్నాడు. ప్ర
ఇటీవల కాలంలో చాలా మంది దంపతులు ఇద్దరు లేదా ఒక్కరు సంతానానికే పరిమితం అవుతున్నారు. దీని కారణంగా దక్షిణ భారత రాష్ట్రాలకు సంబంధించి జనాభా రేటు తగ్గుతూ వస్తోంది. వృద్ధుల సంఖ్య పెర
ఏపీలో ఐదు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలకు నోటిఫికేషన్ వెలువడిన సంగతి తెలిసిందే. ఆ వెంటనే టీడీపీ, జనసేన, బీజేపీల నుంచి ఆశావహులంతా తమ లక్ ను టెస్ట్ చేసుకునేందుకు ఆయా పార్టీల అధినేతల దగ
తెలంగాణలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీల ఎన్నికలకు సంబంధించి.. కాంగ్రెస్ పార్టీ ఎట్టకేలకు నిర్ణయం తీసుకుంది. మండలికి వెళ్లేందుకు ఈ పార్టీ తరఫు న చాలా మంది ఆశావహులు పోటీలో ఉన్నప్
ఏపీలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన సీట్ల ప్రక్రియను టీడీపీ అధినేత, కూటమి ప్రభుత్వనాయకుడు చంద్రబాబు తాజాగా ఖరారు చేశారు. వీరిలో ఒక ఎస్సీ, ఇద్దరు బీసీలకి
ఏపీలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల నగారా మోగిన సంగతి తెలిసిందే. జనసేన తరఫున నాగబాబు నామినేషన్ దాఖలు చేయగా..తాజాగా టీడీపీ కూడా తమ అభ్యర్థులను ప్రకటించింది. బీటీ నాయుడు, బీద రవిచంద్ర,
మెగా బ్రదర్, జనసేన నేత నాగబాబు తెలుగు ప్రజలందరికీ సుపరిచితులే. ఇటు సినీ రంగంలో చిరంజీవి సోదరుడిగా…అటు రాజకీయ రంగంలో పవన్ కు అన్నగా ఆయన రాణిస్తున్నారు. ఇటు అన్నయ్యకు..అటు తమ్ముడికి తన వంత
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ లో కివీస్ పై టీమిండియా ఘన విజయం సాధించి ట్రోఫీని కైవసం చేసుకుంది. దుబాయ్ లో జరిగిన ఈ టోర్నీ ఫైనల్ మ్యాచ్లో న్యూజిలాండ్ జట్టును భారత్ చిత్తు చేసింది. మూడోసా
ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల తాజాగా బీజేపీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్క రించుకుని విజయవాడలో మాట్లాడిన ఆమె.. బీజేపీ తీరుపై విమర
తెలంగాణ మహిళలు వ్యాపార వేత్తలుగా కాకుండా.. వ్యాపార దిగ్గజాలుగా ఎదిగేలా వారిని ప్రోత్సహిస్తున్నట్టు తెలంగాణ ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ విషయంలో అదానీ-అంబానీలతోనే ర
టీడీపీ జాతీయ కార్యదర్శి, విద్య, ఐటీ,ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ తాజాగా టీడీపీకి చెందిన ఓ ఎమ్మెల్యేపై ప్రశంసల వర్షం కురిపించారు. ఇంతకీ ఆ ప్రజాప్రతినిధి మరెవరో కాదు
రాష్ట్రంలో జరిగిన 2024 ఎన్నికల సమయంలో `తల్లికి వందనం` పథకాన్ని ఒక కీలక ఉద్దేశంతో ప్రకటించినట్టు సీఎం చంద్రబాబు తెలిపారు. రాష్ట్రంలో జనాభా పెరగాల్సిన అవసరం ఉందని.. లేకపో
ఎమ్మెల్యేల కోటాలో కాళీ కాబోతున్న ఐదు ఎమ్మెల్సీ స్థానాలకు ఉపఎన్నిక జరగబోతున్న సంగతి తెలిసిందే. ఈ ఉప ఎన్నికల్లో కూటమి తొలి అభ్యర్థిగా జనసేన పార్టీ తరఫున మెగా బ్రదర్ నాగబాబు నామినేషన్ దా
కూటమి సర్కారు ఏర్పడింది.. అంటే.. ఇది ఒకరోజు చేసిన ప్రయత్నం కాదు. ఒక నెల చేసినప్రయత్నం కాదు. సుమారు మూడు సంవత్సరాల పాటు అనేక ఎదురు దెబ్బలకు ఓర్చుకుని, జైలు పాలైనా మొక్కవో ని దీ
ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షడు నారా చంద్రబాబు నాయుడు నేడు మార్కాపురంలో పర్యటించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో చంద్రబా
ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తామని ఎన్నికలకు ముందు టీడీపీ కూటమి హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. సూపర్ సిక్స్ హామీల్లో ఇది కూడా ఒకటి. కూటమి ప్రభుత్వం కొలువుతీరిన
అసెంబ్లీ సమావేశాలకు మాజీ సీఎం కేసీఆర్ రావడం లేదని సీఎం రేవంత్ రెడ్డి పదే పదే విమర్శలు గుప్పిస్తోన్న సంగతి తెలిసిందే. ఓటమి తర్వాత కేసీఆర్ ఫాం హౌస్ కే పరిమితమయ్యారని రేవంత్ పలుమార్లు విమ
వైఎస్ కుటుంబంలో.. ఆయన వారసుల మధ్య ఆస్తుల పంచాయితీ నలుగురి ముందుకు చర్చకు రావటం తెలిసిందే. తన ప్రతిభతో.. తన పాటవంతో పోగేసిన ఆస్తుల్లో వాటాను తన తల్లి.. చెల్లి అడుగుతున్నారని.. అవన్నీ తనకు తా
వైసీపీ అధినేత జగన్ చిన్నాన్న, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్యలో కీలక సాక్షి, ఆయన ఇంటి వాచ్మెన్ రంగన్న మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే, ఆయన మృతి సాధారణం కాద
టాలీవుడ్ లో యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోగా గుర్తింపు పొందిన కిరణ్ అబ్బవరం గత ఏడాది `క` మూవీతో బిగ్ హిట్ ను ఖాతాలో వేసుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం కిరణ్ అబ్బవరం తన తదుపరి సినిమా `దిల
రాజకీయంగా తనకు పడని వారిపై అడ్డదిడ్డమైన మాటలే కాదు.. నోటికి ఎంత వస్తే అంత అన్నట్లుగా సోషల్ మీడియాలో చెలరేగిపోయే బోరుగడ్డ అనిల్ ఇప్పుడెక్కడ? అంటే.. రాజమండ్రి సెంట్రల్ జైల్లో అనేయొచ్చు. కా
కర్ణాటక సినిమా ప్రియులకు గుడ్ న్యూస్ చెప్పారు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య. కర్ణాటక న్యూస్తో మనకు ఏం సంబంధం అనొచ్చు. కానీ అక్కడ సినిమాలకు మహరాజ పోషకులు తెలుగు వాళ్లే. బెంగళూరులో
ఏపీలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన నామినేషన్ల ఘట్టం ప్రారంభమైంది. మొత్తం 5 స్థానాలకు ఈ ఎన్నికలు జరగనున్నాయి. అయితే.. ఈ ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ విడుద