మరోసారి వివాదంలో రాహుల్ గాంధీ DU పర్యటన

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మరో వివాదంలో చిక్కుకున్నారు. గతంలోనూ ఆయన ఢిల్లీ విశ్వవిద్యాలయంలో అనుమతి లేకుండా సందర్శనలు చేసిన సందర్భాలు ఉన్నాయి. తాజాగా ఈసారి కూడా, రాహుల్ గాంధీ ఎలాంట

23 May 2025 1:52 pm
TPCC చీఫ్ వ్యాఖ్యలతో దిగ్భ్రాంతి చెందిన KTR

పాలమూరు-రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ప్రాజెక్టులో స్పెషల్ లీవ్ పిటిషన్‌ను సుప్రీం కోర్టు కొట్టి వేయడంపై టీపీసీసీ అధ్యక్షుడు (TPCC Chief) మహేష్ కుమార్ గౌడ్ చేసిన వ్యాఖ్యలతో తాను దిగ్భ్ర

23 May 2025 1:51 pm
ఆ లేఖకు, కవితకు సంబంధం లేదు

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మాజీ సీఎం కేసీఆర్‌ కు రాసిన లేఖ పై మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి స్పందించారు. ఈ సందర్బంగా శుక్రవారం మంత్రి మాట్లాడుతూ.. కేటీఆర్, హరీష్‌రావు లిసి కవిత పేరుతో ల

23 May 2025 1:26 pm
బెట్టింగ్ యాప్‌ల నిషేధంపై సుప్రీంకోర్టు నోటీసులు

బెట్టింగ్ యాప్‌ల నిషేధంపై నేడు (మే 23, 2025న) జరిగిన విచారణలో సుప్రీంకోర్టు (Supreme Court) కీలక నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వంతో పాటు ప్రతివాదులకు కూడా నోటీసులు జారీ చేసింది. ప్రజాశాంత

23 May 2025 1:20 pm
ఏపీ లిక్కర్ స్కాం కేసులో రాజ్‌ కసిరెడ్డికి నిరాశ

ఏపీ మద్యం కుంభకోణం కేసులో (AP Liquor Scam) ప్రధాన నిందితుడు రాజ్‌ కసిరెడ్డికి సుప్రీం కోర్టులో ఊరట లభించలేదు. ఈ కేసులో తన అరెస్టును సవాల్ చేస్తూ రాజ్ కసిరెడ్డి సుప్రీంలో పిటిషన్ దాఖలు చేశారు. దీన

23 May 2025 1:14 pm
డిప్యూటీ సీఎం పవనన్నకు నా శుభాభినందనలు

రాష్ట్రానికి కుంకీ ఏనుగులు రావడంపై మంత్రి నారా లోకేష్ స్పందించారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో రైతు సోదరుల కష్టాలకు చెక్ పెట్టేందుకు కర్ణాటక నుంచి కుంకీ ఏనుగులను రప్పించిన డిప్యూటీ సీఎం

22 May 2025 12:39 pm
రైల్వే స్టేషన్లను వర్చువల్‌ గా ప్రారంభించనున్న ప్రధాని మోదీ

తెలంగాణలో ఆధునీకరించిన మూడు రైల్వే స్టేషన్లను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. గురువారం ఉదయం బేగంపేట, వరంగల్, కరీంనగర్ రైల్వే స్టేషన్లను ప్రధాని మోదీ వర్చువల్‌గా ప్రారంభించన

22 May 2025 12:29 pm
‘మూడు నెలల రేషన్‌’కు గడువు కోరిన రాష్ట్రం

వర్షాకాలానికి ముందే మూడు నెలలకు సరిపడా రేషన్‌ బియ్యం నిల్వలను పెట్టుకోవాలని కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. ఇప్పటికిప్పుడు సమకూర్చలేమని, మరో నెల రోజ

22 May 2025 12:23 pm
యోగాంధ్ర-2025: రాష్ట్రవ్యాప్తంగా 2 కోట్ల మంది పాల్గొనేలా ఏర్పాట్లు

ప్రపంచానికి భారతదేశం అందిస్తున్న గొప్ప వరం యోగా, ప్రతి ఒక్కరి జీవితంలో యోగా భాగం కావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపునిచ్చారు. యోగాకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిన ఘనత ప్రధాని మ

22 May 2025 12:15 pm
ప్రపంచానికి భారత్ అందిస్తున్న వరం యోగా

11వ యోగా ఇంటర్నేషనల్ డేను (Yoga International Day) ఆంధ్రప్రదేశ్‌లో ఘనంగా నిర్వహిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. నాగరికతకు భారతదేశం పెట్టింది పేరన్నారు. యోగ

21 May 2025 8:26 pm
విద్యా వ్యవస్థకు మీరే బ్రాండ్‌ అంబాసిడర్లు

ప్రభుత్వ సంస్కరణలతో రాష్ట్ర విద్యా వ్యవస్థలో మ్యాజిక్‌ జరుగుతోందని మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేశ్‌ అన్నారు. ‘షైనింగ్‌ స్టార్స్‌’ పేరుతో.. పదో తరగతిలో టాపర్లుగా నిలిచిన 47 మ

21 May 2025 8:23 pm
కేసీఆర్‌కు నోటీసులు.. కేటీఆర్ ఫైర్

కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌‌కు జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నోటీసులు జారీ చేయడంపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. దిక్కుతోచని పరిస్థి

21 May 2025 8:21 pm
కిషన్ రెడ్డిపై CM రేవంత్ ఫైర్…

లోక్‌సభలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ పార్టీ ఎంపీ రాహుల్ గాంధీని విమర్శించడం ద్వారా బీజేపీ నాయకులు తమ చేతగానితనాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్

21 May 2025 8:13 pm
పాక్‌కి బుద్ది చెప్పడంలో ప్రధాని వెనకడుగు..

తమ దేశాన్ని తామే రక్షించుకోగలుగుతామని.. ఎవరి మధ్యవర్తిత్వం అవసరం లేదని ఇందిరమ్మ ఆనాడే స్పష్టం చేసిన విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. దేశం కోసం ప్రాణ త్యాగం చేసిన చరిత్ర గాంధ

21 May 2025 8:06 pm
లిక్కర్ కేసు.. ఆ ఏడుగురు మళ్లీ జైలుకే

ఏపీ లిక్కర్‌ స్కాం కేసులో ఏడుగురు నిందితులకు ఏసీబీ కోర్టు (ACB Court) రిమాండ్ పొడిగించింది. ఈకేసులో నిందితులకు నేటితో రిమాండ్ ముగిసింది. దీంతో ఈరోజు ఉదయం కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, సజ్జల శ్రీ

20 May 2025 3:23 pm
KCR కు కాళేశ్వరం కమిషన్‌ నోటీసులు

మాజీ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌కు కాళేశ్వరం కమిషన్ (Kaleshwaram Commission) నోటీసులు జారీ చేసింది. కాళేశ్వరం అవినీతి వ్యవహారంలో కేసీఆర్‌కు జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్‌ నోటీసులు పంపింది. జూన

20 May 2025 3:19 pm
తెలంగాణ రాజ్‌భవన్‌లో చోరీ..

తెలంగాణ రాజ్‌భవన్‌లో చోరీ జరిగింది. రాజ్‌భవన్‌లోని సుధర్మ భవన్‌లో 4 హార్డ్‌డిస్క్‌లు మాయమయ్యాయి. హెల్మెట్‌తో ఓ వ్యక్తి రాజ్‌భవన్‌లోకి వచ్చినట్లుగా సీసీటీవీ ఫుటేజీలో గుర్తించారు. పంజ

20 May 2025 3:15 pm
ఏపీ కేబినెట్‌ భేటీలో రైతాంగ సమస్యలపై సుదీర్ఘ చర్చ

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఇవాళ రాష్ట్ర సచివాలయంలో కేబినెట్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై మంత్రిమండలితో సీఎం చంద్రబాబు చర్చించారు. ప్రధ

20 May 2025 3:11 pm
అందాల పోటీలే కాదు.. అగ్నిప్రమాదాలపైనా ఫోకస్ పెట్టాలి

పాతబస్తీలోని గుల్జార్‌హౌస్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో KTR మాట్లాడుతూ.. రేవంత్ ప్రభుత్వం అందాల పోటీల మీదే కాదు.. అగ్నిప్రమాదాల మీద కూడా ఫోకస్ పెట్టాలని మాజీ మంత్రి కేటీఆర్ సూచించారు. అగ్నిప

19 May 2025 5:03 pm
పాతబస్తీలో అగ్నిప్రమాదం… KTR పరామర్శ

పాతబస్తీలోని గుల్జార్‌హౌస్‌లో(Gulzar House) మే 18వ తేదీ తెల్లవారుజామున అగ్నిప్రమాదం జరిగి 17 మంది మృతిచెందారు. ఈ ఘటనపై పలువురు ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఇవాళ బీఆర్ఎస్ వర్

19 May 2025 5:01 pm
గిరిజనుల ప్రత్యేక పథకాల ఘనత కాంగ్రెస్‌ది

ఇవాళ నాగర్ కర్నూల్ జిల్లాలోని అమ్రాబాద్ మండలం మాచరంలో మఖ్యమంత్రి రేవంత్‌‌రెడ్డి పర్యటించారు. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఇందిరా సౌర గిరిజల వికాసం పథకం ప్రారంభించారు. ర

19 May 2025 4:56 pm
విశాఖపట్నంలో డిప్యూటీ మేయర్ ఎన్నిక వాయిదా.. లోకేశ్ సీరియస్

విశాఖపట్నంలో నేడు జరగాల్సిన డిప్యూటీ మేయర్ ఎన్నిక వాయిదా పడడం.. అందుకు పార్టీ కార్పొరేటర్లు గైర్హాజరు కారణం కావడంపై తెలుగుదేశం పార్టీ అధిష్టానం సీరియస్ అయింది. ఈ ఎన్నికకు గైర్హాజరైన వ

19 May 2025 4:53 pm
ఏపీ లిక్కర్‌ స్కాంలో మరిన్ని అరెస్ట్‌లు..

ఏపీలో సంచలనం సృష్టిస్తోన్న లిక్కర్ స్కాంలో నేడు మరికొన్ని అరెస్ట్‌లు జరిగే అవకాశం ఉంది. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ధనుంజయ్ రెడ్డి, జగన్ ఓఎస్డీ కృష్ణ మోహన్ రెడ్డి అరెస్ట్ తప్పదని పోలీసు వర్

17 May 2025 10:43 am
మాజీ ఎంపీ మధుయాష్కీ సంచలన కామెంట్స్..

బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రజా సమస్యలను పక్కనపెట్టి నిధులను కాళేశ్వరం ప్రాజెక్టుకు మళ్లించిందని టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్‌ మధుయాష్కీ గౌడ్‌ ఆరోపించారు. సాగర్‌ రింగ్‌రోడ్‌ చౌరస్తాలో

17 May 2025 10:41 am
రెన్యూవబుల్ పరిశ్రమ మాత్రమే కాదు.. ఉద్యమం

అనంతపురంజిల్లాలోని గుత్తి మండలం బేతపల్లిలో మంత్రి నారా లోకేష్ ఈరోజు పర్యటించారు. ఈ సందర్భంగా రెన్యూ విద్యుత్ కాంప్లెక్స్‌కు మంత్రి లోకేష్ భూమి పూజ చేశారు. ⁠2,300 ఎకరాల్లో రూ.22 వేల కోట్లతో

17 May 2025 10:38 am
గుడ్‌న్యూస్‌.. ఉద్యోగుల బదిలీలపై నిషేధం ఎత్తివేత్త

రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలపై ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నూతన మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ రోజు నుంచి జూన్‌ 2 వరకు రాష్ట్రంలోని ఉద్యోగుల బదిలీలకు అనుమతి ఇస్తూ ఆర్ధిక శాఖ ఉత్తర

17 May 2025 10:19 am
ఏపీలోని వారందరికీ గుడ్ న్యూస్..

టీడీపీ కేంద్ర కార్యాలయంలో పొలిట్‌బ్యూరో సమావేశం జరిగింది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన సమావేశానికి కీలక నేతలంతా హాజరయ్యారు. ముందుగా ఆపరేషన్‌ సింధూర్‌కు మద్దతు తెలుపుతూ మోదీకి అభి

15 May 2025 10:20 pm
అమెరికా వస్తువులపై జీరో టారిఫ్‌…

అమెరికాతో కొత్త వాణిజ్య ఒప్పందం కోసం భారతదేశం అమెరికా వస్తువులపై సుంకాలను సున్నాకు తగ్గించనుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. అయితే భారత ప్రభుత్వం ఇంకా స్పందించల

15 May 2025 10:17 pm
తెలంగాణలో రేవంత్ భారీ కుంభకోణం.

రేవంత్ హయాంలో అధికారులు జైలుకు కూడా వెళ్లే ప్రమాదం ఉందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి KTR విమర్శించారు. ఈ మేరకు సోషల్ మీడియా ఎక్స్‌లో ట్వీట్ చేశారు. రేవంత్ రెడ్డి దుష్ప్రవర

15 May 2025 10:15 pm
కాకాణి కోసం ముమ్మరంగా గాలింపు..

మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి కోసం పోలీసులు గాలిస్తున్నారు. క్వార్జ్ కేసులో రెండు నెలలుగా కాకాణి తప్పించుకుని తిరుగుతున్నారు. దీంతో హైదరాబాద్, బెంగళూర్‌లో నెల్లూరు పోలీసులు గాలి

15 May 2025 10:12 pm
కేసీఆర్ మాటే.. హరీష్ బాట..

బీఆర్‌ఎస్‌లో ఎలాంటి విభేదాలు లేవు.. క్రమశిక్షణ కలిగిన కేసీఆర్‌ కార్యకర్తను నేను.. కేటీఆర్‌కు బాధ్యతలు అప్పగిస్తే స్వాగతిస్తా.. కేసీఆర్ ఆదేశాలను పాటిస్తా.. కేసీఆర్ నిర్ణయాన్ని శిరసావహిస

14 May 2025 10:21 pm
సైనికులతో మోదీ ముచ్చట్లు

‘ఆపరేషన్ సిందూర్’ ద్వారా ఉగ్రవాదులు, వారికి ఆశ్రయం కల్పించిన పాకిస్తాన్‌కు గుణపాఠం నేర్పిన తర్వాత, భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మే 13 న పంజాబ్‌లోని అడంపూర్ వైమానిక స్థావరానికి చేరుకు

14 May 2025 10:17 pm
రాష్ట్ర ఆదాయాన్ని పెంచడమే లక్ష్యం

రాష్ట్ర ఆదాయాన్ని పెంచడమే లక్ష్యంగా సీఎం చంద్రబాబు నాయుడు ముందుకెళ్తున్నారు.. ఏపీని రెవెన్యూ జనరేటర్‌లా మార్చేందుకు యాక్షన్‌ ప్లాన్‌ సిద్ధం చేశారు. అంతేకాదు పన్ను ఎగవేతలకు ఏఐతో చెక్‌

14 May 2025 10:13 pm
ఫ్రీ బస్‌ కి ఇక ఆధార్ తో పని లేదు

తెలంగాణ మహిళలకు మరో గుడ్ న్యూస్. ఇకపై ఆధార్ లేకున్నా కూడా బస్సుల్లో ప్రయాణించవచ్చు. అయితే ఆధార్ కార్డు స్థానంలో ఏదైనా గుర్తింపు కార్డు అంటే ఓటర్ ఐడీ డ్రైవింగ్ లైసెన్స్ వంటి గుర్తింపు క

14 May 2025 10:11 pm
మరో YCP MLC రాజీనామా…

YSR కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఆ పార్టీ ఎమ్మెల్సీ షాక్ ఇచ్చారు. మండలి డిప్యూటీ చైర్ పర్సన్ జాకీయా ఖానమ్ తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. శాసన మండ

14 May 2025 10:08 pm
జగన్‌ ప్రభుత్వంలో ఇరిగేషన్ రంగం అధ్వానం

వందల, వేల కోట్లు పెట్టి ప్రాజెక్టులు నిర్మిస్తే వైసీపీ ప్రభుత్వం సరైన మెయింటెనెన్స్ కూడా చేయకుండా గాలికి వదిలేసిందని మంత్రి నిమ్మల రామానాయుడు ఆరోపించారు. ఇవాళ ఏపీ సచివాలయంలో ఇరిగేషన్

13 May 2025 1:44 pm
పెద్దారెడ్డి వర్సెస్ vs ప్రభాకర్ రెడ్డి…వణికిపోతున్న తాడిపత్రి

ఈ ఇద్దరి పంతం తాడిపత్రి ప్రజలకు ఆందోళన కలిగిస్తోంది. తాడిపత్రిలో ఆడుగుపెట్టాలని వైసీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే పెద్దా రెడ్డి ప్రయత్నిస్తుండగా, ఎట్టి పరిస్థితుల్లోనైనా అడ్డుకుని తీర

13 May 2025 1:41 pm
వీరికి రూ. 14 కోట్లు ప్రకటించిన పాక్ సర్కార్!

ఉగ్రవాదుల బడాడాన్‌కి మరచిపోలేని గుణపాఠం చెప్పింది మన ఆపరేషన్‌ సింధూర్‌. అలాంటి ఉగ్రముష్కరుడికి దుష్ట పాకిస్థాన్ ప్రత్యేక నజరానా ప్రకటించింది. కరుడుగట్టిన అండర్‌గ్రౌండ్ ఉగ్రవాది మసూ

13 May 2025 1:25 pm
విద్యుత్‌ చార్జీల పెంపుపై మంత్రి గొట్టిపాటి కీలక వ్యాఖ్యలు

ప్రకాశం జిల్లాలో మంత్రి గొట్టిపాటి రవికుమార్ పర్యటించారు. అక్కడ పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీలు పెంపుపై మంత్రి గొట్టిపాటి రవి

13 May 2025 1:15 pm
రేవంత్ ప్రభుత్వంపై ఎంపీ రఘునందన్ ఫైర్

జిన్నారంలో అరెస్ట్ చేసిన వారి పట్ల రేవంత్ ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహారిస్తోందని మెదక్ ఎంపీ రఘునందన్ రావు మండిపడ్డారు. కిషన్‌గంజ్ పేరుతో జిన్నారం మదర్సాలో ఉంటున్నది ఎవరని ప్రశ్నిం

13 May 2025 1:11 pm
వైసీపీ హయాంలో లిక్కర్‌లో భారీగా అవినీతి

వైసీపీ హయాంలో లిక్కర్‌లో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని మంత్రి సత్యకుమార్ యాదవ్ఆరోపించారు. ప్రభుత్వాధినేతగా ఉన్న వ్యక్తి.. గత హయాంలో సొంతంగా డిస్టిలరీలు పెట్టడం బాధాకరమని చెప్పారు. క

13 May 2025 1:06 pm
స్వదేశీ సాంకేతికత అభివృద్ధే లక్ష్యం

స్వదేశీ సాంకేతికత ఆధారంగా ఆత్మనిర్భర్‌ భారత్‌ను నిర్మించేందుకు కొత్త ఆవిష్కరణల దిశగా కృషి చేస్తామని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. ఆదివారం జాతీయ సాంకేతిక దినోత్సవాన్ని పురస్కర

13 May 2025 1:00 pm
మద్యం కుంభకోణంలో ఎవరినీ వదిలిపెట్టం

మద్యం కుంభకోణం విచారణ వేగవంతంగా సాగుతోందని, నిందితులు ఎవరున్నా వదలిపెట్టే ప్రసక్తే లేదని ఎక్సైజ్‌శాఖ మంత్రి కొల్లు రవీంద్ర స్పష్టంచేశారు. తిరుచానూరులో ఆదివారం ఉదయం ఆయన మీడియాతో మాట్

13 May 2025 12:58 pm
రేషనలైజేషన్‌ పాయింట్లపై పరిమితులు ఎత్తివేయాలి

టీచర్లకు రేషనలైజేషన్‌ పాయింట్లపై ఉన్న పరిమితులను ఎత్తివేయాలని ఏపీటీఎఫ్-అమరావతి అధ్యక్షుడు సీవీ ప్రసాద్‌ కోరారు. పాత పాయింట్లకు రేషనలైజేషన్‌ పాయింట్లు కలపాలని, తొమ్మిది నెలలు దాటిన క

13 May 2025 12:56 pm
సైనికులకు నైతిక మద్దతిద్దాం…

పాకిస్థాన్‌ మీద చేస్తున్న ధర్మయుద్ధానికి ప్రతిఒక్కరి నైతిక మద్దతు అవసరమని ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ అన్నారు. జనసేన పార్టీ తరఫున వచ్చే మంగళవారం ఉదయం తమిళనాడులోని తిరుత్తణి, తిరుచె

10 May 2025 8:46 pm
కోర్టు ధిక్కారం కేసులో భారీ మూల్యం చెల్లించుకున్న డిప్యూటీ కలెక్టర్‌!

ఆంధ్రప్రదేశ్‌లోని డిప్యూటీ కలెక్టర్‌ తాతా మోహన్‌రావు హైకోర్టు ఆదేశాలను ఉల్లంఘించినందుకు సుప్రీంకోర్టు తీవ్రంగా శిక్షించింది. గుడిసెల తొలగింపు వ్యవహారంలో కోర్టు ధిక్కరణ కింద తహసీల

10 May 2025 8:45 pm
సరిహద్దు రాష్ట్రాలలోని తెలంగాణ వాసుల కోసం కంట్రోల్ రూమ్ ఏర్పాటు!

భారత్‌, పాకిస్థాన్‌ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు, అంతర్జాతీయ సరిహద్దులో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని సరిహద్దు రాష్ట్రాలలో నివసిస్తున్న, చిక్కుకున్న తెలంగాణ వాసులక

10 May 2025 8:41 pm
మురళీ నాయక్‌కు ఏపీ సీఎం చంద్రబాబు నివాళి!

దేశ రక్షణలో భాగంగా విధులు నిర్వహిస్తు ప్రాణాలు కోల్పోయారు శ్రీసత్యసాయి జిల్లా గోరంట్ల మండలానికి చెందిన సైనికుడు మురళీనాయక్‌. ఇక ఆయన మరణం పట్ల ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రా

10 May 2025 8:39 pm