భవిష్యత్తులో హైదరాబాద్ డేటా సెంటర్ల హబ్గా మారబోతుందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తెలిపారు. హైదరాబాద్లో డేటా సిటీ ఏర్పాటు చేయబోతున్నామని ప్రకటించారు. ఇవాళ హైదరాబాద్లోని కమ
ఏపీలో సంచలనం సృష్టిస్తోన్న లిక్కర్ స్కాంలో నేడు మరికొన్ని అరెస్ట్లు జరిగే అవకాశం ఉంది. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ధనుంజయ్ రెడ్డి, జగన్ ఓఎస్డీ కృష్ణ మోహన్ రెడ్డి అరెస్ట్ తప్పదని పోలీసు వర్
బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజా సమస్యలను పక్కనపెట్టి నిధులను కాళేశ్వరం ప్రాజెక్టుకు మళ్లించిందని టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ గౌడ్ ఆరోపించారు. సాగర్ రింగ్రోడ్ చౌరస్తాలో
అనంతపురంజిల్లాలోని గుత్తి మండలం బేతపల్లిలో మంత్రి నారా లోకేష్ ఈరోజు పర్యటించారు. ఈ సందర్భంగా రెన్యూ విద్యుత్ కాంప్లెక్స్కు మంత్రి లోకేష్ భూమి పూజ చేశారు. 2,300 ఎకరాల్లో రూ.22 వేల కోట్లతో
రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నూతన మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ రోజు నుంచి జూన్ 2 వరకు రాష్ట్రంలోని ఉద్యోగుల బదిలీలకు అనుమతి ఇస్తూ ఆర్ధిక శాఖ ఉత్తర
టీడీపీ కేంద్ర కార్యాలయంలో పొలిట్బ్యూరో సమావేశం జరిగింది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన సమావేశానికి కీలక నేతలంతా హాజరయ్యారు. ముందుగా ఆపరేషన్ సింధూర్కు మద్దతు తెలుపుతూ మోదీకి అభి
రేవంత్ హయాంలో అధికారులు జైలుకు కూడా వెళ్లే ప్రమాదం ఉందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి KTR విమర్శించారు. ఈ మేరకు సోషల్ మీడియా ఎక్స్లో ట్వీట్ చేశారు. రేవంత్ రెడ్డి దుష్ప్రవర
మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి కోసం పోలీసులు గాలిస్తున్నారు. క్వార్జ్ కేసులో రెండు నెలలుగా కాకాణి తప్పించుకుని తిరుగుతున్నారు. దీంతో హైదరాబాద్, బెంగళూర్లో నెల్లూరు పోలీసులు గాలి
కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ శ్రీనగర్ చేరుకున్నారు. మే 15 ఆయన బాదామి బాగ్ కంటోన్మెంట్ కు వెళతారు. జమ్ము కశ్మీర్లో తాజా పరిస్థితి ఏంటి? ఇక ముందు చేపటాల్సిన చర్యల గురించి సిబ్బం
బీఆర్ఎస్లో ఎలాంటి విభేదాలు లేవు.. క్రమశిక్షణ కలిగిన కేసీఆర్ కార్యకర్తను నేను.. కేటీఆర్కు బాధ్యతలు అప్పగిస్తే స్వాగతిస్తా.. కేసీఆర్ ఆదేశాలను పాటిస్తా.. కేసీఆర్ నిర్ణయాన్ని శిరసావహిస
‘ఆపరేషన్ సిందూర్’ ద్వారా ఉగ్రవాదులు, వారికి ఆశ్రయం కల్పించిన పాకిస్తాన్కు గుణపాఠం నేర్పిన తర్వాత, భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మే 13 న పంజాబ్లోని అడంపూర్ వైమానిక స్థావరానికి చేరుకు
రాష్ట్ర ఆదాయాన్ని పెంచడమే లక్ష్యంగా సీఎం చంద్రబాబు నాయుడు ముందుకెళ్తున్నారు.. ఏపీని రెవెన్యూ జనరేటర్లా మార్చేందుకు యాక్షన్ ప్లాన్ సిద్ధం చేశారు. అంతేకాదు పన్ను ఎగవేతలకు ఏఐతో చెక్
తెలంగాణ మహిళలకు మరో గుడ్ న్యూస్. ఇకపై ఆధార్ లేకున్నా కూడా బస్సుల్లో ప్రయాణించవచ్చు. అయితే ఆధార్ కార్డు స్థానంలో ఏదైనా గుర్తింపు కార్డు అంటే ఓటర్ ఐడీ డ్రైవింగ్ లైసెన్స్ వంటి గుర్తింపు క
YSR కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఆ పార్టీ ఎమ్మెల్సీ షాక్ ఇచ్చారు. మండలి డిప్యూటీ చైర్ పర్సన్ జాకీయా ఖానమ్ తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. శాసన మండ
ఈ ఇద్దరి పంతం తాడిపత్రి ప్రజలకు ఆందోళన కలిగిస్తోంది. తాడిపత్రిలో ఆడుగుపెట్టాలని వైసీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే పెద్దా రెడ్డి ప్రయత్నిస్తుండగా, ఎట్టి పరిస్థితుల్లోనైనా అడ్డుకుని తీర
ఉగ్రవాదుల బడాడాన్కి మరచిపోలేని గుణపాఠం చెప్పింది మన ఆపరేషన్ సింధూర్. అలాంటి ఉగ్రముష్కరుడికి దుష్ట పాకిస్థాన్ ప్రత్యేక నజరానా ప్రకటించింది. కరుడుగట్టిన అండర్గ్రౌండ్ ఉగ్రవాది మసూ
విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై జనసేన ఆధ్వర్యంలో ఇవాళ ప్రత్యేక పూజలు చేశారు. దేశానికి ఆపదలను దూరం చేయాలని దుర్గమ్మకు మొక్కుకున్నారు. ఈ పూజల్లో మంత్రి నాదెండ్ల మనోహర్, ఎమ్మెల్సీ హరిప్రసా
ప్రకాశం జిల్లాలో మంత్రి గొట్టిపాటి రవికుమార్ పర్యటించారు. అక్కడ పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీలు పెంపుపై మంత్రి గొట్టిపాటి రవి
జిన్నారంలో అరెస్ట్ చేసిన వారి పట్ల రేవంత్ ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహారిస్తోందని మెదక్ ఎంపీ రఘునందన్ రావు మండిపడ్డారు. కిషన్గంజ్ పేరుతో జిన్నారం మదర్సాలో ఉంటున్నది ఎవరని ప్రశ్నిం
వైసీపీ హయాంలో లిక్కర్లో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని మంత్రి సత్యకుమార్ యాదవ్ఆరోపించారు. ప్రభుత్వాధినేతగా ఉన్న వ్యక్తి.. గత హయాంలో సొంతంగా డిస్టిలరీలు పెట్టడం బాధాకరమని చెప్పారు. క
స్వదేశీ సాంకేతికత ఆధారంగా ఆత్మనిర్భర్ భారత్ను నిర్మించేందుకు కొత్త ఆవిష్కరణల దిశగా కృషి చేస్తామని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి అన్నారు. ఆదివారం జాతీయ సాంకేతిక దినోత్సవాన్ని పురస్కర
మద్యం కుంభకోణం విచారణ వేగవంతంగా సాగుతోందని, నిందితులు ఎవరున్నా వదలిపెట్టే ప్రసక్తే లేదని ఎక్సైజ్శాఖ మంత్రి కొల్లు రవీంద్ర స్పష్టంచేశారు. తిరుచానూరులో ఆదివారం ఉదయం ఆయన మీడియాతో మాట్
పాకిస్థాన్ మీద చేస్తున్న ధర్మయుద్ధానికి ప్రతిఒక్కరి నైతిక మద్దతు అవసరమని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అన్నారు. జనసేన పార్టీ తరఫున వచ్చే మంగళవారం ఉదయం తమిళనాడులోని తిరుత్తణి, తిరుచె
ఆంధ్రప్రదేశ్లోని డిప్యూటీ కలెక్టర్ తాతా మోహన్రావు హైకోర్టు ఆదేశాలను ఉల్లంఘించినందుకు సుప్రీంకోర్టు తీవ్రంగా శిక్షించింది. గుడిసెల తొలగింపు వ్యవహారంలో కోర్టు ధిక్కరణ కింద తహసీల
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఆర్మీలో చేరేందుకు యువత ఉత్సహాంగా ఉన్నారు. ఇందుకోసం ఇప్పటి నుంచే కఠోర సాధన కూడా చేస్తున్నారు. ఆర్మీలో చేరేందుకు స్థానికంగా ఉన్న డిఫెన్స్ అకాడమీల నుంచి ప్రత్య
భారత్, పాకిస్థాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు, అంతర్జాతీయ సరిహద్దులో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని సరిహద్దు రాష్ట్రాలలో నివసిస్తున్న, చిక్కుకున్న తెలంగాణ వాసులక
దేశ రక్షణలో భాగంగా విధులు నిర్వహిస్తు ప్రాణాలు కోల్పోయారు శ్రీసత్యసాయి జిల్లా గోరంట్ల మండలానికి చెందిన సైనికుడు మురళీనాయక్. ఇక ఆయన మరణం పట్ల ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రా
ఏపీ కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీలను నిలబెట్టుకుంటూ, అన్నదాత సుఖీభవ పథకం ద్వారా రైతులకు ఆర్థిక సహాయం అందించడానికి సిద్ధమైంది. ప్రతి రైతు కుటుంబానికి రూ. 20 వేలు ఆర్థిక సహాయం అందుతుంది. కౌ
KCR ప్రభుత్వంలో RTC ని నిర్వీర్యం చేశారని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. గత పది సంవత్సరాలుగా ఒక్క బస్సు కొనుగోలు చేయలేదని ,ఒక్క ఉద్యోగం కూడా నియామకం చేయలేదని మండ
ఏప్రిల్ 22న జరిగిన పహల్గామ్ దాడి అనంతరం, భారత్తో యుద్ధం జరిగితే తుపాకీతో సరిహద్దుకు వెళ్తారా?’ అని అక్కడి విలేకరి ప్రశ్నించగా.. పాకిస్తాన్ జాతీయ అసెంబ్లీ సభ్యుడైన షేర్ అఫ్జల్ ఖాన్ మార్వ
రాజీవ్ యువ వికాసం స్కీమ్లో సిబిల్ స్కోర్ కీలకం కానుంది. పథకం ద్వారా ప్రభుత్వ సహాయంతో లోన్ పొందాలనుకునే యువతకు క్రెడిట్ స్కోర్ను ప్రధాన అర్హతగా నిర్ణయించనున్నారు. దరఖాస్తుదారుల సిబి