తెదేపా అధినేత చంద్రబాబు బహిరంగ సభకు వెళ్లాడన్న అక్కసుతో ఆ పార్టీ కార్యకర్తపై అధికార వైకాపా వర్గీయుడు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన చిత్తూరు జిల్లా శాంతిపురం మండలంలో మంగళవారం రాత్రి చోటు చ
140 పైగా అసెంబ్లీ సీట్లు, 24 ఎంపీ స్థానాలు గెలుస్తాం…. చివరకు కడప ఎంపీ సీటు కూడా గెలుస్తామని ప్రకటించారు చంద్రబాబు. నేను అందరి వాడిని… ఏ ఒక్కరి కోసం పనిచేయడం లేదని వెల్లడించారు. రాప్తాడు ప్ర
ఈశాన్య రాష్ట్రం అరుణాచల్ ప్రదేశ్లో బీజేపీ బోణీ కొట్టింది. సీఎం పెమా ఖండూతో పాటు మరో నలుగురు ఎమ్మెల్యేలు ఏకగ్రీవంగా ఎన్నికకానున్నారు. అరుణాచల్ ప్రదేశ్ లో ఏప్రిల్ 19న రెండు లోక్ సభ నియోజక
ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు హైకోర్టు లో ఊరట లభించింది. కేజ్రీవాల్ ను ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగించాలి అని వేసిన పిల్ ను తిరస్కరించింది ఢిల్లీ హై కోర్టు. సీఎం పదవి నుంచి కేజ్రీవాల్ ను తొలగ
యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) PH-Dల్లో ప్రవేశాలకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై నెట్ మార్కుల ఆధారంగా PH-D సీట్లు కేటాయింనున్నట్లు ప్రకటించింది. ఇప్పటి వరకు PH-Dలో ప్రవేశాల కోస
ఐపీఎల్ 2024 టోర్నమెంట్లో సన్రైజర్స్ హైదరాబాద్ చరిత్ర సృష్టించింది. నిన్న ముంబై జట్టుపై ఏకంగా 31 పరుగుల తేడాతో హైదరాబాద్ జట్టు విజయం సాధించింది. ఇందులో మొదటి బ్యాటింగ్ చేసిన సన్రైజర్స్ హైద
ప్రకాశం జిల్లాలో కారు బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో ఏకంగా ముగ్గురు మహిళలు మృతి చెందారు. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం సూరారెడ్డిపాలెం వద్ద డివైడర్ ని ఢీకొట్
పాలకుర్తి రాజకీయాలు చాలా రసవత్తరంగా కొనసాగుతున్నాయి. పదవి ఏమో కోడలుది.. పెత్తనం ఏమో అత్తది అన్నట్లు పాలకుర్తి రాజకీయాలు కొనసాగుతున్నాయి. దీంతో పాలకుర్తి ఎమ్మెల్యేకు తల నొప్పిగా మారిం
ఆళ్లగడ్డ నైట్ హాల్ట్ నుంచి వైయస్. జగన్ రెండో రోజు బస్సుయాత్ర ప్రారంభమైంది. ఈ సందర్భంగా నైట్హాల్ట్ పాయింట్ వద్ద ముఖ్యమంత్రి వైయస్.జగన్ను ఉమ్మడి కర్నూలు జిల్లాకు చెందిన పలువుర
ఇవాళ, రేపు ఉమ్మడి కర్నూలు జిల్లాలో సీఎం జగన్ బస్సుయాత్ర కొనసాగనుంది. ఈ సందర్భంగా ఆళ్లగడ్డ లో ముఖ్యనేతలు, మేధావులతో మాట్లాడనున్నారు సీఎం జగన్. ఇవాళ ఉదయం 10 గంటలకు బస్సుయాత్ర ప్రారంభం కాను
రాజకీయాలపై ప్రముఖ నటి, యాంకర్ అనసూయ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘నాకు రాజకీయాల మీద ఆసక్తి లేదు. కానీ ఒకవేళ నన్ను పొలిటికల్ పార్టీలు ప్రచారానికి పిలిస్తే వెళ్తాను అని తెలిపారు. ఏ లీడర్ నచ్చితే
దేశంలో మార్చి ఆఖరి వారంలో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే పరిస్థితులున్నాయని అమెరికా శాస్త్రవేత్తల బృందం ‘క్లైమేట్ సెంట్రల్’ అధికారులు తెలిపారు. వడగాలులకూ అవకాశాలున్నాయిని చెప్పారు. మహ
మాజీ మంత్రి వివేకానంద రెడ్డి మరణం సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రొద్దుటూరులో నిర్వహించిన మేమంతా సిద్ధం సభలో మాట్లాడారు సీఎం జగన్. మా చిన్నాయన వివేకానందరెడ్డిని ఎవరు చంపారో మీ అందర
తాము అధికారంలోకి వస్తే.. రాష్ట్రంలో 50 ఏళ్లకే ఫించన్ ఇస్తామన్నారు. నగరి నియోజకవర్గంలో నిర్వహించిన సభలో మాట్లాడారు చంద్రబాబు. నగరి మీటింగ్ చూస్తుంటే జగన్ కు మైండ్ బ్లాక్ అవుతుంది. రైతులకు
ఐపిఎల్ 2024 టోర్నమెంట్ లో భాగంగా ఇవాళ మరో కీలక పోరు జరగనుంది. ఇవాళ రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ జట్ల మధ్య తొమ్మిదవ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ జైపూర్ లోని సవాయి స్టేడియంలో జర
ఐపీఎల్ 2024 టోర్నమెంట్లో సన్రైజర్స్ హైదరాబాద్ చరిత్ర సృష్టించింది. నిన్న ముంబై జట్టుపై ఏకంగా 31 పరుగుల తేడాతో హైదరాబాద్ జట్టు విజయం సాధించింది. ఇందులో మొదటి బ్యాటింగ్ చేసిన సన్రైజర్స్ హైద
ఐపీఎల్ 17 వ సీజన్ లో భాగంగా నిన్న సన్రైజర్స్ హైదరాబాద్, ముంబై ఇండియన్స్ జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్లో ముంబై టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో సిక్సులు, ఫోర్ల ల
కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు (వీహెచ్) సీఎం రేవంత్రెడ్డిని కలిశారు. ఇటీవల ఆయన ఖమ్మం లోక్సభ టికెట్ను ఆశించారు. తనకు దక్కే అవకాశం లేదని సమాచారం అందడంతో అలకబూనారు. గత కొన్నిరోజులుగా ప
తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయానికి మంగళవారం మధ్యాహ్నం ఒక కంటెయినర్ వాహనం వచ్చి వెళ్లిన తీరు చర్చనీయాంశంగా మారింది. AP 16 Z 0363 నంబరుతో వచ్చిన ఈ వాహనంపై పోలీసు స్టిక్కరు ఉంది. స
జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్.. ఆ పార్టీ అవసరాలకు రూ.10 కోట్ల విరాళాన్ని అందించారు. మంగళవారం ఆయన.. పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు సమక్షంలో కోశాధికారి ఏవీ.రత్నానికి చెక్కు అందజేశారు. ఈ
తెలంగాణ ప్రభుత్వం ఇటీవల వాహనాల రిజిస్ట్రేషన్ కోడ్, సిరీస్లు మార్చిన విషయం తెలిసిందే. గత ప్రభుత్వ హయాంలో ‘‘TS’’తో కొనసాగిన వాహనాల రిజిస్ట్రేషన్లు ఈ నెల 15వ తేదీ నుంచి ‘‘TG’’ కోడ్తో జరుగ
జనవరి 5న థియేటర్లలో డబల్ ఇంజన్ మూవీ రిలీజ్ అయింది . ఈ మూవీ ఓటిటి లోకి రావడానికి రెడీ అయింది. మార్చి 29 నుండి OTT లో స్ట్రీమింగ్ కానున్నది . మూవీ ల కంటే బయట వివాదాలు ద్వారా ఫేమస్ అయిన గాయత్రి గుప
ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడిన కొద్ది సమయానికే, పక్కింటి మహిళ హత్యకు గురవడం జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం కమలాపూర్లో కలకలం సృష్టించింది. స్థానికులు, పోలీసుల కథనం మేరకు.. కమలాపూర్కు చెందిన
తెలంగాణలో ఎండలు మండుతున్నాయి. రోజురోజుకు ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. మధ్యాహ్నం పూట ఇంట్లో నుంచి కాలు బయటపెట్టాలంటే జంకే పరిస్థితి వచ్చింది. ముఖ్యంగా మంగళవారం రోజున ఉష్ణోగ్రతలు మరింత
మహారాష్ట్రలోని ఠాణె సమీప గోరేగావ్లో డబ్బుకోసం తొమ్మిదేళ్ల బాలుడిని కిడ్నాప్ చేసి, మృతదేహాన్ని గోనెసంచిలో కుక్కిన దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. గోరేగావ్కు చెందిన సల్మాన్ మౌల్వీ అనే య
రాష్ట్రంలో కొత్తగా 60 పోస్టులను కలిపి 563 గ్రూప్-1 పోస్టులకు టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ ప్రకటించిన సంగతి తెలిసిందే.గ్రూప్-1 దరఖాస్తులలో దొర్లిన తప్పుల సవరణకు అవకాశం కల్పించింది. ఈ మేరకు గ్
జగన్ పాలనలో 200కు పైగా దేవాలయాలపై దాడులు జరిగాయని తెదేపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు వేమూరి ఆనంద్సూర్య ధ్వజమెత్తారు. బ్రాహ్మణులు, అర్చకుల్ని అణగదొక్కి తద్వారా హిందూ మతాన్ని నాశనం చేయాలనేదే జగ
ఎన్నికల్లో లబ్ధి పొందడానికి రాష్ట్రవ్యాప్తంగా తాయిలాలు అందిస్తున్న వైకాపా శ్రేణులు అందుకు తిరుపతి జిల్లా రేణిగుంటను కేంద్రంగా ఎంచుకున్నారు. చంద్రగిరి ఎమ్మెల్యే, ఒంగోలు వైకాపా ఎంపీ
రోజూ తన కాన్వాయ్ను తనిఖీ చేస్తున్న పోలీసులకు ఒక్కటైనా ఎన్నికల నిబంధన ఉల్లంఘన కనిపించిందా అని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ప్రశ్నించారు. ఈ మేరకు ఎక్స్ (ట్విటర్)లో ఆయన పోస్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు, లోక్సభ ఎన్నికల హడావిడి కొనసాగుతోంది. మే 13వ తేదీన ఏపీలో ఈ రెండు ఎన్నికలు జరుగుతాయి. ఈ నేపథ్యంలో అన్ని పార్టీలు ప్రచారంపై దృష్టి పెట్టాయి. ముఖ్య
టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నేడు కుప్పంలో యువతతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మెగా డీఎస్సీపై యువతకు భరోసా ఇచ్చారు. ఎన్డీయే కూటమి అధికారంలోకి వచ్చాక తొలి రోజే డీఎస్సీపై స
ఏపీ రాష్ట్రంలో అసెంబ్లీ అలాగే పార్లమెంటు ఎన్నికల హడావిడి కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్ అంబటి రాయుడు మరో సంచలన పోస్ట్ పెట్టాడు. సిద్ధం అంటూ అంబటి రాయుడు
కర్ణాటక రాజధాని బెంగళూరులో నీటి సమస్య తలెత్తిన సంగతి తెలిసిందే. దాదాపు నాలుగు దశాబ్దాల్లో ఎన్నడూ ఎరుగని జల సంక్షోభాన్ని అక్కడి వాసులు ఎదుర్కొంటున్నారు. నీటి ఎద్దడితో చాలా మంది ఆఫీసుల
సాధారణంగా ఒక కుటుంబంలో ఒకరు డాక్టరైతే తర్వాత జనరేషన్లో కూడా డాక్టర్లు ఉండే అవకాశం ఉంది. అలా తరతరాలుగా ఒకే వృత్తిలో ఉండటం సహజం. కానీ బిహార్లో మాత్రం ఒకే కుటుంబంలో ఒకే జనరేషన్కు చెందిన ఏ
IPL 2024 టోర్నమెంటులో చెన్నై సూపర్ కింగ్స్ మరో విజయాన్ని తన ఖాతలో వేసుకుంది. మొట్టమొదటి మ్యాచ్లో బెంగళూరు జట్టుకు ఓడించిన CSK… నిన్న గుజరాత్ జట్టును మట్టి కరిపించింది. గుజరాత్ టైటాన్స్ తో జరి
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 టోర్నమెంటులో భాగంగా ఇవాళ మరో కీలక మ్యాచ్ జరగనుంది. హైదరాబాద్ లోని ఉప్పల్ వేదికగా సన్రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ ముంబై ఇండియన్స్ జట్ల మధ్య రసవత్తర పోరు జరగనుంది.
వాలంటీర్లను టెర్రరిస్ట్ లతో పోల్చడం దుర్మార్గం అన్నారు దేవినేని అవినాష్. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడారు. వాలంటీర్ వ్యవస్థ ద్వారా లబ్దిదారులు ఇంటికే పథకాలు అందిస్తున్నామని తెలిపారు. ట
రేవంత్ రెడ్డి ముందే ఎంపీ రంజిత్ రెడ్డి ఇజ్జత్ KLR తీసారు. కాంగ్రెస్ పార్టీని మోసం చేసిన దొంగలను గేట్లు ఓపెన్ చేసి మా లాంటి నాయకులు, కార్యకర్తలు సచ్చిపోతారని సీఎం రేవంత్ రెడ్డి ముందే పేర్క
దిల్లీ మద్యం కేసులో అరెస్టయిన ఎమ్మెల్సీ కవిత ఈడీ కస్టడీ నేటితో ముగిసింది. ఈ నేపథ్యంలో ఆమెను రౌజ్ అవెన్యూ కోర్టులో దర్యాప్తు సంస్థ అధికారులు హాజరుపరిచారు. ఈడీ తరఫు న్యాయవాది జోయబ్ హుస్స
చివరి నిమిషంలో జనసేన అభ్యర్థుల్లో మార్పులు చేశారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ఈ నేపథ్యంలో మచిలీపట్నం పార్లమెంట్ జనసేన అభ్యర్థిగా నాగబాబు పేరు పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. కాగా మచిల
పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో నర్సాపూర్ లో BRS పార్టీకి షాక్ తగిలేలా కనిపిస్తోన్నట్లు సమాచారం అందుతోంది. మాజీ CM KCR స్నేహితుడు మాజీ ఎమ్మెల్యే మదన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు రెడీ
పుంగనూరులో వైసీపీకి షాక్ తగిలింది. చంద్రబాబు సమక్షంలో సీనియర్ వైసీపీ నేత వెంకటరమణ రాజు వైసీపీ నుంచి టిడిపిలో చేరారు. దీంతో పుంగనూరులో వైసీపీకి షాక్ తగిలింది. పుంగనూరు అభ్యర్ధి చల్లా బా
వాలంటీర్లపై అచ్చెన్న కీలక ప్రకటన చేశారు. బొజ్జల సుధీర్ రెడ్డి వ్యాఖ్యలు వ్యక్తిగతమన్న అచ్చెన్న….అధికారంలోకి రాగానే వాలంటీర్లకు మెరుగైన జీతభత్యాలు, సదుపాయాలు కల్పిస్తామని వెల్లడించా
నరసాపురం వైసీపీ ఎంపీ రఘురామరాజుకు బీజేపీ టికెట్ ఇవ్వని నేపథ్యంలో ఆయనకు తామే అవకాశమివ్వాలని టీడీపీ నాయకత్వం దాదాపు నిర్ణయానికి వచ్చింది. పశ్చిమ గోదావరిలో ఏదైనా అసెంబ్లీ స్థానంలో బరి
జనసేన పార్టీలో అంత్యర్యుద్దం మొదలైంది. మూడు పార్టీలో పొత్తు నేపథ్యంలో జనసేన నేతలు..తిరుపతిలో పోటాపోటీగా సమావేశాలు ఏర్పాటు చేసుకుంటున్నారు. అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాలు ధిక్కరించి మర
కాకినాడలో పూజారులపై దాడిని ఖండిస్తున్నానని పేర్కొన్నారు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు. అర్చకులను కాలితో తన్నడం, కొట్టడం హేయమైన రాక్షస చర్య అని మండిపడ్డారు. ‘అర్చకుడు అంటే దేవుడ
డ్రాగన్ దేశం చైనా మరోసారి విషం కక్కింది. అరుణాచల్ ప్రదేశ్ తమదేనంటూ పదేపదే అదే పాట పాడుతోంది. చైనావి హాస్యాస్పదమైన, అసంబద్ధమైన వ్యాఖ్యలంటూ భారత్ తోసిపుచ్చుతున్న డ్రాగన్ మళ్లీ మళ్లీ అదే
మార్చి నెల చివరి వారం వచ్చేసింది. ఇప్పటికే ఎండలు భగభగమంటున్నాయి. ఉదయం పది దాటితే బయటకు వెళ్లడం గగనమవుతోంది. ఇక మధ్యాహ్నం కాలు బయట పెట్టాలంటే జనం జంకుతున్నారు. రోజురోజుకు ఎండ తీవ్రత ఎక్క
నేడు కుప్పంలో రెండో రోజు చంద్రబాబు పర్యటించనున్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు డోర్ టూ డోర్ ఎన్నికల ప్రచారం చేపట్టనున్నారు. హంద్రీనీవా ప్రాజెక్టును పరిశీలించనున్న టీడీపీ అధినేత, నేడు 4 మం
మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ ఎన్నిక నేపథ్యంలో.. రాజకీయాలు వేడెక్కాయి. గోవా కేంద్రంగా పాలమూరు రాజకీయాలు వేడెక్కాయి. గోవాలో క్యాంపునకు లోకల్ బాడీ ఎమ్మెల్సి ఓటర్లు పయనం అయ్యారు. మహబూబ్ నగర్ లో 1439
23 ఏళ్ల యువతితో 53 ఏళ్ల ASI రాసలీలలకు పాల్పడిన సంఘటన ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. జగిత్యాల ఇబ్రహీంపట్నం మండలంలోని వర్షకొండ గ్రామానికి చెందిన యువతి కొద్ది రో
రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో 370కిపైగా సీట్లు సాధించాలనే పట్టుదలతో ఉన్న బీజేపీ ఈసారి దక్షిణ భారతంపై ప్రత్యేక దృష్టి సారించింది. ముఖ్యంగా తమిళనాడులో ఎలాగైనా ఈసారి మెరుగైన ఫలితాలను సాధ
ఈశాన్య రాష్ట్రాల్లో ఎన్డీఏ అభ్యర్థులకు తమ పార్టీ మద్దతు మేఘాలయ సీఎం కాన్రాడ్ సంగ్మా ఉంటుందన్నారు . నాగాలాండ్ లోని ఏకైక స్థానం నుంచి ఎన్డీపీపీ అభ్యర్థి చుంబెన్ ముర్రే పోటీ చేయనున్నారు.
ఐపీఎల్ 2024 టోర్నమెంటులో భాగంగా.. నిన్న బెంగళూరు వర్సెస్ పంజాబ్ జట్ల మధ్య కీలక మ్యాచ్ జరిగింది. అయితే ఈ మ్యాచ్ లో RCB జట్టు ఘన విజయం సాధించింది. ఏకంగా నాలుగు వికెట్ల తేడాతో బెంగళూరు రాయల్ చాలె
నిన్న ఐపీఎల్ 2024 టోర్నమెంటులో భాగంగా బెంగళూరు వర్సెస్ పంజాబ్ జట్ల మధ్య కీలక మ్యాచ్ జరిగింది. అయితే ఈ మ్యాచ్ లో RCB జట్టు ఘన విజయం సాధించింది. ఏకంగా 4 వికెట్ల తేడాతో బెంగళూరు రాయల్ చాలెంజర్స్
ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి గీత దాటుతున్నారంటూ ఏపీ టీడీపీ అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు ఆరోపించారు. ప్రభుత్వ సలహాదారు పదవిలో ఉంటూ సజ్జల రాజకీయ నేతలా మాట్లాడుతున
ఎన్నికల ప్రవర్తన నియమావళి అన్ని పార్టీలకు ఒకే విధంగా వర్తింపజేయాలి. కానీ రాష్ట్రంలో అధికార పార్టీ నేతల ఒత్తిళ్లకు తలొగ్గే కొంతమంది అధికారుల కారణంగా కోడ్ సక్రమంగా అమలు కావడంలేదు. ముఖ్
ఓ మ్యాట్రిమోనీలో యువతిని పరిచయం చేసుకున్న కేటుగాడు పెళ్లి చేసుకుంటానని నమ్మించి రూ.2.71 కోట్లు కొట్టేశాడు. తమిళనాడు, ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోనూ మోసాలకు పాల్పడిన నిందితుడిని ఆదివారం అరె
రాజస్థాన్లోని ఝాలావాఢ్లో దారుణం జరిగింది. ఇద్దరు సోదరులు సహా ఐదుగురిపై లారీ ఎక్కించి హత్య చేశారు. ఓ వివాదంపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసేందుకు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. అనంతరం నింది
ఎన్నిసార్లు కారు ఆపుతారంటూ పోలీసులపై నారా లోకేశ్ ఫైర్ అయ్యారు. ఎన్నికల కోడ్ పేరిట పోలీసులు తన వాహనాన్ని పదేపదే ఆపుతున్నారని మండిపడ్డారు టీడీపీ జాతీయ నేత నారా లోకేశ్. డీజీపీని తమాషాలు ఆ
ఇవాళ కర్ణాటక రాజ్య ప్రగతి పక్ష అధ్యక్షుడు, ప్రముఖ మైనింగ్ వ్యాపారి గాలి జనార్దన్ రెడ్డి మళ్లీ బీజేపీలో చేరారు. కర్ణాటక శాసనసభ ఎన్నికల ముందు ఏర్పాటు చేసిన కల్యాణ రాజ్య ప్రగతి పక్ష (KRPP) పార
తెలంగాణలో సీపీఐ, కాంగ్రెస్ పార్టీల మధ్య పొత్తు రద్దు అయ్యేలా కనిపిస్తోంది. తెలంగాణ రాష్ట్ర రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ఇప్పటికే బీఆర్ఎస్ నుంచి వలసలు కొనసాగుతున్న విషయం తెలి
దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో తాజాగా BJP 5వ జాబితాను విడుదల చేసింది. ఎన్నికలు దగ్గర పడుతుండటంతో BJP మరోసారి అధికారంలోకి రావాలనే లక్ష్యంతో ప్రచారంలో దూసుకెళ్తోంద
Vijay Devarkonda:పరశురాం దర్శకత్వంలో టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా మూవీ ‘ఫ్యామిలీ స్టార్’ . మృణాళ్ ఠాకూర్ ఈ మూవీ లో హీరోయిన్గా నటిస్తుంది. శ్రీవెంకటేశ్
దేశవ్యాప్తంగా హోలీ పండుగ సంబురాలు అంబరాన్నంటుతున్నాయి. ఆదివారం నుంచే పలు ప్రాంతాల్లో హోలీ వేడుకలు షురూ అయ్యాయి. ప్రజలంతా కోలాహలంగా చిన్నా పెద్దా కలిసి ఈ సంబురాల్లో పాల్గొంటున్నారు. ఈ
మరో 50 రోజుల్లో ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఇప్పటికే పలు పార్టీలు ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థుల స్థానాలను ప్రకటిస్తున్న విషయం తెలిసిందే. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే 18 మంది అభ్యర్థుల జాబిత
సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్ కంపెనీ యజమాని కూనం వీరభద్రరావు గారి ప్రాణానికి ప్రమాదం ఉందని, ఆయన్ని ఖర్చు కింద రాసి… ఇతరుల ఖాతాల్లో జమ చేసే అవకాశం ఉందని రఘురామకృష్ణ రాజు గారు ఆందోళన వ్యక్తం చ
ఏపీ ప్రజలకు శుభాకాంక్షలు చెప్పిన సీఎం జగన్.. మరో విజయం అంటూ ట్వీట్ చేశారు. హోలీ పండుగ నేపథ్యంలో సీఎం జగన్ ఈ పోస్ట్ పెట్టారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక హోలీ. ప్రజల జీవితాల్
తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో రోజుకో కీలక మలుపు చోటుచేసుకుంటోంది. ఈ వ్యవహారం వెనక పలువురు కీలక ప్రముఖులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అధికారులే కాకుండా గత సర్కార్ లో కీలకంగ
ఢిల్లీ లిక్కర్ కేసు అనేది ఉట్టి బోగస్! ఇదిగో సంచలన సాక్ష్యం అంటూ BRS పోస్ట్ వైరల్ గా మారింది. “ఢిల్లీ లిక్కర్ స్కామ్” పేరుతో బీజేపీ ఆడుతున్న రాజకీయ క్షుద్ర క్రీడ అంటూ ఫైర్ అయింది బీఆర్ఎ
బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా బిగ్ షాక్ తగిలింది. జేపీ నడ్డా సతీమణి కారు చోరీకి గురైంది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సతీమణికి సంబంధించిన టయోటా ఫార్చూనర్ కారును కొందరు దొం
ఉగ్రవాది ఏ భాషలోనైనా ఉగ్రవాదే, ఏ దేశం కూడా సొంత వివరణలతో దాన్ని సమర్థించకూడదని అన్నారు భారత విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్. మూడు రోజుల సింగపూర్ పర్యటనలో ఉన్న జైశంకర్ ఆదివారం రోజున అక్
దిల్లీ లిక్కర్ పాలసీకి సంబంధించిన కేసులో అరెస్టయి ప్రస్తుతం ఈడీ కస్టడీలో ఉన్న ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఉపయోగించిన ఫోన్ కనిపించడం లేదని సమాచారం. ఈ నేపథ్యంలో అధికారులు
నేడు ఐపీఎల్ 2024 టోర్నమెంట్ లో భాగంగా పంజాబ్తో బెంగళూరు ఢీ కొట్టనుంది. పంజాబ్తో బెంగళూరు మ్యాచ్ ఇవాళ రాత్రి 7.30కి బెంగళూరు వేదికగా మ్యాచ్ జరుగనుంది. కాగా… ఇప్పటికే ఐపీఎల్ 2024 టోర్నమెంట్ ల
నిన్న ఐపీఎల్ 2024 టోర్నమెంట్లో ముంబై ఇండియన్స్ దారుణంగా ఓడిపోయిన సంగతి తెలిసిందే. అయితే ముంబై ఇండియన్స్ ఓటమి చెందడంతో రోహిత్ శర్మ ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. ఐదు టైటిల్స్ అందించిన
వైకాపా ఎమ్మెల్యే సతీశ్ కుమార్ కు నిరసన సెగ తగిలింది. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలంలో చొల్లంగి గ్రామానికి ఎన్నికల ప్రచారం కోసం వచ్చిన ఆయనను శనివారం ఉదయం అడ్డుకున్నారు గ్రామస్థులు. ఇళ్
గతంలో తిరుపతి ఉపఎన్నికలో 35 వేల దొంగ ఓట్లు వేశారని సీఎఫ్డీ కార్యదర్శి నిమ్మగడ్డ రమేశ్ అన్నారు. విజయవాడలో సిటిజన్ ఫర్ డెమోక్రసీ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. దొంగ ఓట్
విశాఖ డ్రగ్స్ వ్యవహారంపై వైకాపా అధికారిక ఎక్స్ (ట్విటర్) ఖాతాలో తన పేరుపై ట్వీట్ చేయడాన్ని నరసరావుపేట ఎంపీ లావు కృ ష్ణదేవరాయలు తప్పుబట్టారు. శనివారం సచివాలయానికి వచ్చిన ఆయన రాష్ట్ర ఎన్
తెలుగుదేశం, జనసేన పార్టీలకు కేటాయించిన పార్లమెంటు స్థానాల జాబితాలో నరసాపురం స్థానం లేదని, ఆ స్థానాన్ని బీజేపీకి కేటాయించినట్లుగా స్పష్టమయ్యిందని రఘురామకృష్ణ రాజు గారు తెలిపారు. బీజే
ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)చీఫ్, సీఎం అరవింద్ కేజీవాలు ఈడీ కస్టడీ విధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆప్ కి మరో షాక్ తగిలింది. ఢిల్లీ ఆప్ ఎమ్మెల్యే గులాబ్ సింగ్ య
మన దేశంలోనిత్యం గంటకు 19మంది ప్రమాదాల్లో ప్రాణాలను కోల్పోతున్నారు. ముఖ్యంగా ఈ ప్రమాదాలు యూటర్న్ తీసుకునే సమయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడం కారణంగా జరుగుతున్నాయి. ద్విచక్ర వాహనాలు నడిప
నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం దోమల పెంట గ్రామంలోని జేపీ కంపెనీలో విధులు నిర్వహిస్తున్న ఒక వ్యక్తిపై శుక్రవారం రాత్రి పొద్దుపోయిన తర్వాత ఎలుగుబంటి దాడి చేసింది. ఈ సంఘటనకు సంబంధ
ప్రజలను రక్షించాల్సిన ఓ పోలీస్ అధికారి సభ్య సమాజం తలదించుకునే విధంగా ప్రవర్తించాడు. విచక్షణ కోల్పోయి 16 ఏళ్ల బాలిక పై అత్యాచారానికి ఒడిగట్టాడు. దీంతో అతని పై హన్మకొండ జిల్లా కాకతీయ యూని
తెలంగాణ రైతులకు బిగ్ షాక్.. 5 ఎకరాల వరకే రైతు బంధు ఇచ్చేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం అందుతోంది. ఈ మేరకు 5 ఎకరాల వరకే రైతు బంధు ఇచ్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్
బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కవితకు మరో షాక్ తగిలింది. ఎమ్మెల్సీ కవిత బంధువుల ఇళ్లలో ఈడి సోదాలు నిర్వహిస్తోంది. కవిత భర్త బంధువుల ఇళ్ళలో ఈడి సోదాలు నిర్వహిస్తోంది. మాదాపూర్ లో కవిత ఆడబ
ఎన్నికల్లో అనుచిత లబ్ధి పొందేందుకు వైకాపా నేతలు చేయని అక్రమాలు లేవు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని అన్ని రకాలుగా అడ్డదారులు తొక్కుతున్నారు. వైకాపా సామాజిక మాధ్యమ కార్యకర్తలు గ్రామాల్
అల్లూరి జిల్లా రంపచోడవరం ఏజెన్సీ మన్యంలో పుష్ప సీన్ రిపీట్ అయింది. ఈ అటవీ ప్రాంతంలో ఉన్న టేకు ప్లాంట్ లో మాయమైన టేకు చెట్ల బాగోతం బయటపడుతోంది. గుట్టుచప్పుడు కాకుండా 400 పైనే భారీ టేకు, మార
దేశవ్యాప్తంగా ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఇక ఎన్నికలు సమీపిస్తుండడంతో ఇప్పటికే ఆయా పార్టీలు కసరత్తులను ప్రారంభించాయి. ఇందులో భాగంగా పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచే ఎ
ఏపీ రైతులకు గుడ్ న్యూస్… ఏప్రిల్ నుంచి రబీ ధాన్యం కొనుగోళ్లు ప్రారంభం కానున్నాయి. ఏపీలో దండిగా ధాన్యం ఉందని.. నిండుగా నిధులు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. ఇక ఖరీఫ్ ధాన్యం సేకరణ చెల
టీడీపీ సీనియర్ నేత గంట శ్రీనివాస్ రావుకు ఊహించని షాక్ తగిలింది. ఆయన బంధువులు ఇండియన్ బ్యాంకుకు వందల కోట్ల రుణాలు ఎగవేసి… కుచ్చుకోపి పెట్టారట. తీసుకున్న రుణాలను వడ్డీతో సహా వసూలు చేసుకు