రామ్ చరణ్ NO చెప్పిన 5 సినిమాలు.. వాటి బాక్సాఫీసు రిజల్ట్ లు
చిరుత సినిమాతో 2007లో సినీ పరిశ్రమలో ప్రవేశించిన రామ్ చరణ్ కెరీర్ కు 17 ఏళ్లు గడిచాయి. ఈ 17ఏళ్ల కెరీర్ లో రామ్ చరణ్ నో చెప్పిన సినిమాలు కూడా ఉన్నాయి. ఇండస్ట్రీలో చిరంజీవికి మంచి జడ్జిమెంట్ ఉందని చెప్తారు. ఆయన కథ విని వర్కవుట్ అవుతుందంటే మాగ్జిమం ఆడుతుంది. ఆయన నో చెప్పిన కథలు దాదాపుగా ఆడలేదని చెప్తారు. అయితే బయిటకు వెళ్లిన ఆ కథలు చిరంజీవి చెప్పిన మార్పులు చేర్పులు చేసి హిట్ కొట్టిన ధాకలాలు ఉన్నాయి. అదే పద్దతి రామ్ చరణ్ కు వచ్చిందని చెప్పుకుంటారు. సాధారణంగా చిరంజీవి లేదా రామ్ చరణ్ లేదా ఏ పెద్ద హీరో దగ్గరకైనా కథ వెళ్లాలంటే పెద్ద కసరత్తే ఉంటుంది. ఓ మాదరి రైటర్స్ అయితే చాలా మందికి ఆ కథ చెప్తారు. అక్కడే ఫిల్టరైపోతుంది. అన్ని దాటుకుని రామ్ చరణ్ దాకా వెళ్లాలంటే అందులో ఎంతో కొంత విషయం ఉంటుంది. అయితే ఆ విషయం తమకు పనికివస్తుందా లేదా అనేది వాళ్లు చూసుకుంటారు. అలా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం గ్లోబల్ స్టార్ గా ఎదిగిన రామ్ చరణ్ రిజక్ట్ చేసిన ఐదు సినిమాలు ..వాటి రిజల్ట్ లు చూద్దాం. అయితే ఇవి మీడియాలో ప్రచారంలో ఉన్న విషయం మాత్రమే. ఎంతవరకూ నిజం ఉందనేది తెలియాల్సి ఉంది. దర్శకుడు గౌతమ్...సూర్య సన్నాఫ్ కృష్ణన్ కధను ముందు రామ్ చరణ్ కు విన్పించారు. అయితే చిరుత విడుదలై అప్పటికి ఏడాదే కావడంతో డ్యూయర్ రోల్ లో అదీ తండ్రి పాత్రలో కనిపించే పాత్ర సినిమా వద్దనుకున్నాడు. నో చెప్పారు. ఆ తర్వాత సూర్య హీరోగా విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. పాటలు సూపర్ హిట్. తెలుగులో మాత్రం ఆడలేదు. తమిళ స్టార్ సూర్య (Suriya) నటించిన ‘సూర్య సన్ ఆఫ్ కృష్ణన్’ (Surya Son of Krishnan) ఆయన అభిమానులకు ఆల్ టైమ్ ఫేవరెట్ అని చెప్పొచ్చు. తండ్రిగా, కొడుకుగా సూర్య పెర్ఫామెన్స్ ఇప్పటికీ ఫ్యాన్స్ ను కదిలిస్తుంది. మత్తుకు అలవాటైన కొడుకును మార్చే తండ్రి పాత్ర ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. తండ్రి కొడుకుల మధ్య బంధాన్ని చూపించిన బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. 2008లో ఈ చిత్రం విడుదలైంది. సిమ్రాన్, సమీరా రెడ్డి హీరోయిన్లు. గౌతమ్ వసుదేవ్ మీనన్ దర్శకుడు. మణిరత్నం డైరెక్షన్ లో వచ్చిన ఓకే బంగారం కథ మొదట రామ్ చరణ్ విన్నారు. కొద్ది రోజులు డిస్కషన్స్ జరిగాయి. అయితే అంత సున్నితంగా ఉన్న కథ తెలుగులో వర్కవుట్ కాదని చెప్పి రామ్ చరణ్ రిజెక్ట్ చేశాడు. నిజంగానే ఆ తర్వాత డబ్ చేసి తెలుగులో వదిలినా ఆ సినిమా పెద్దగా వర్కౌట్ కాలేదు. నిత్యామీనన్, దుల్కర్ కలిసి నటించినా, సూపర్ హిట్స్ పాటలు ఉన్నా బిలో యావరేజ్ అయ్యింది. ఇక నాని హీరో గా వచ్చి డిజాస్టర్ అయిన కృష్ణార్జున యుద్ధం కథ కూడా మొదట రామ్ చరణ్ కే వెళ్లిందట. వెంకటాద్రి ఎక్స్ ప్రెస్, ఎక్స్ ప్రెస్ రాజా వరుస విజయాల్ని అందించిన మేర్లపాక గాంధీ..కృష్ణార్జున యుద్ధం కధ ఫెరఫెక్ట్ గా రామ్ చరణ్ సెట్ అవుతుందనుకున్నారట. అయితే ద్విపాత్రాభినయం బాగున్నా కధలో కొత్తదనం లేదని నిరాకరించాడు చెర్రీ. తరువాత ఇదే సినిమా నానీ హీరోగా విడుదలైంది. సినిమా వర్కవుట్ కాలేదు. ఆ తర్వాత సోగ్గాడే చిన్నినాయన ఫేం కళ్యాణ్ కృష్ణ చేసిన నేల టికెట్ కథ రామ్ చరణ్ దగ్గరకి వెళ్ళగా ఆ కథ కూడా తనకి సెట్ కాదని నో చెప్పాడట.సోగ్గాడే చిన్ని నాయన, రారండోయ్ వేడుక చూద్దాం విజయాలతో ఉన్న దర్శకుడు అయినా కథలో మాస్ ఎలిమెంట్స్ ఎలివేట్ అవటం లేదని, నేల టిక్కెట్టు వర్కవుట్ కాదని రామ్ చరణ్ చెప్పారట. అయితే కొద్దిపాటి మార్పులతో మళ్లీ కలిసినా గ్రీన్ సిగ్నల్ రాలేదట. దాంతో దర్శకుడు కృష్ణ కురసాల అనంతరం ఈ సినిమా రవితేజ హీరోగా చేసారు. ఆ సినిమా డిజాస్టర్ అయ్యింది. 25 కోట్లతో తెరకెక్కిన నెల టికెట్టు రవితేజ మార్కెట్ కి తగ్గట్టు కలెక్షన్స్ రాబట్టలేకపోయింది. కేవలం 10 కోట్లు మాత్రమే వచ్చాయి.; గౌతమ్ మీనన్ డైరెక్షన్ లో ఏటో వెళ్ళిపోయింది మనసు కథ మొదట రామ్ చరణ్ దగ్గరకే వచ్చిందిట. అయితే తన మాస్ ఇమేజ్ కు ఈ కథ వర్కవుట్ అవదని సున్నితంగా చెప్పారట. అప్పుడు నాగార్జున కు చెప్పటం, నాని, సమంత కాంబినేషన్ లో చేయటం, బ్లాక్ బస్టర్ హిట్ అవటం జరిగింది. అయితే రామ్ చరణ్ తో చేస్తే ఆ స్దాయిలో హిట్ అయ్యేదా అంటారా.. బుచ్చితో రామ్ చరణ్ చేయబోయే సినిమాకు పెద్ది అనే టైటిల్ ను ఫిక్స్ చేసినట్టు టాక్. ఉత్తరాంధ్ర ప్రాంతంలో పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ లో సాగే ఈ సినిమా స్పోర్ట్స్ డ్రామా అని సమాచారం. ప్రస్తుతం ఈ సినిమా స్క్రిప్ట్ లాక్ అయి ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ గేమ్ ఛేంజర్ లో చరణ్ ద్విపాత్రాభినయం చేస్తున్నట్లు తెలుస్తోంది. తొలిసారి రాజకీయ నాయకుడిగా కనిపించనున్నారు చరణ్. అలాగే ఐఏఎస్ ఆఫీసర్ గానూ నటిస్తున్నట్లు సమాచారం. ఇందులో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ, అంజలి, శ్రీకాంత కీలకపాత్రలలో నటిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్నారు.
నాని సహజ నటుడైతే, నువ్వు మట్టి యాక్టర్.. సుకుమార్ మాటలకు ఎమోషనలైన సుహాస్
నాని సహజ నటుడైతే, నువ్వు మట్టి యాక్టర్.. సుకుమార్ మాటలకు ఎమోషనలైన సుహాస్
గంజాయి రవాణా చేస్తే చర్యలు : ఎస్పీ చందనా దీప్తి
గంజాయి రవాణా చేస్తే చర్యలు : ఎస్పీ చందనా దీప్తి
హైదరాబాద్ లో లైట్ బీర్ల కొరత.. ఎక్కడ అడిగినా నో స్టాక్ అంటున్న సిబ్బంది
హైదరాబాద్ లో లైట్ బీర్ల కొరత.. ఎక్కడ అడిగినా నో స్టాక్ అంటున్న సిబ్బంది
కార్మికుల ద్రోహి బీఆర్ఎస్..దళితుల ద్రోహి బీజేపీ: గడ్డం వంశీ కృష్ణ
కార్మికుల ద్రోహి బీఆర్ఎస్..దళితుల ద్రోహి బీజేపీ: గడ్డం వంశీ కృష్ణ
ముస్లింల ఓట్లు కావాలి కానీ..అభ్యర్థులు వద్దా: సొంత పార్టీపైనే కాంగ్రెస్ నేత అసంతృప్తి
లోక్ సభ ఎన్నికల వేల మహారాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ నేత ముహమ్మద్ ఆరిఫ్ నసీమ్ ఖాన్ సొంత పార్టీపైనే ఆగ్రహం వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ మాటిస్తే తప్పదు..పంద్రాగస్టులోపు రుణమాఫీ : వివేక్ వెంకటస్వామి
కాంగ్రెస్ మాటిస్తే తప్పదు..పంద్రాగస్టులోపు రుణమాఫీ : వివేక్ వెంకటస్వామి
ఏప్రిల్-27: నేడు స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు.. తులం ఎంత ఉందంటే?
బంగారం ధరలు పెరుగుతూ తగ్గుతూ పసిడి ప్రియులను టెన్షన్ పెడుతున్న విషయం తెలిసిందే.
అల్లు అర్జున్ కూతురు అర్హపై నిహారిక సంచలన కామెంట్స్.. షాక్లో ఫ్యాన్స్?
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారాల పట్టి అర్హ గురించి ప్రత్యేకంగా చెప్పా్ల్సిన అక్కర్లేదు.
మోడీని నిలదీసే ధైర్యం జగన్కు లేదు.. ఓట్లేందుకు వేయాలి?
అమరావతి: ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ వై.ఎస్. షర్మిల ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఈ నేపథ్యంలో ఎపి ప్రభుత్వంపై షర్మిల ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ప్రత్యేక హోదా వచ్చి ఉంటే యువతకు ఉద్యోగాలు వచ్చేవని పాయకరావుపేటలో షర్మిల ఎన్నికల ప్రచారంలో అన్నారు. పదేళ్లలో 10 పరిశ్రమలైనా వచ్చాయా?.. చక్కెర పరిశ్రమలు మూతపడితే తెరిపించాలనే ఆలోచన పాలకులకు ఉందా?.. అధికారంలోకి వచ్చాకా జగన్ ప్రత్యేక హోదా కోసం జగన్ ఒక్క ఉద్యమమైన చేశారా?.. పదేళ్లలో రాజధాని కట్టగలిగారా?.. రాజధాని కూడా […]
ఇండియా కూటమిని గెలిపించేందుకు ఏకం కావాలి : చల్లా వంశీచంద్ రెడ్డి
ఇండియా కూటమిని గెలిపించేందుకు ఏకం కావాలి : చల్లా వంశీచంద్ రెడ్డి
తెలంగాణ అబ్బాయికి.. శ్రీలంక అమ్మాయికి పెళ్లి
తెలంగాణ అబ్బాయికి.. శ్రీలంక అమ్మాయికి పెళ్లి
కల్వకుర్తిలో డ్రంక్ అండ్ డ్రైవ్ లో ఒకరికి జైలు శిక్ష
కల్వకుర్తిలో డ్రంక్ అండ్ డ్రైవ్ లో ఒకరికి జైలు శిక్ష
నువ్వే గెలుస్తవ్ అన్నా.. ఈటెల రాజేందర్తో మాజీ మంత్రి మల్లారెడ్డి హిలేరియస్ ఫన్..
నువ్వే గెలుస్తవ్ అన్నా.. ఈటెల రాజేందర్తో మాజీ మంత్రి మల్లారెడ్డి హిలేరియస్ ఫన్..
సచ్చిన కోడికి కూడా రెక్కలు.. భారీగా పెరుగుతూ చుక్కల్లో చికెన్ ధరలు
సచ్చిన కోడికి కూడా రెక్కలు.. భారీగా పెరుగుతూ చుక్కల్లో చికెన్ ధరలు
మాచర్ల- _ గద్వాల రైల్వేలైన్ సాధిస్తాం : మల్లు రవి
మాచర్ల- _ గద్వాల రైల్వేలైన్ సాధిస్తాం : మల్లు రవి
ఎడపల్లిలో రేణుకాఎల్లమ్మ కల్యాణోత్సవం ప్రారంభం
ఎడపల్లిలో రేణుకాఎల్లమ్మ కల్యాణోత్సవం ప్రారంభం
కొడాలి నాని ఒడిలో కాళ్లు పెట్టి కూర్చొన్న Jnr ఎన్టీఆర్.. షాక్లో ఫ్యాన్స్!
ప్రస్తుతం ఏపీ రాజకీయం హీటెక్కుతోంది. వైసీపీ, టీడీపీ మధ్య హోరాహోరి పోరు సాగుతోంది. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో ఓ ఇంట్రెస్టింగ్ ఫొటో వైరల్ అవుతోంది. ఒప్పుడు ఏపీ గుడివాడ ఎమ్మెల్యే కొడాలి
AP: టీడీపీ అధికార ప్రతినిధిగా ఉండవల్లి శ్రీదేవి
తాడికొండ మాజీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవిని టీడీపీ అధికార ప్రతినిధిగా నియమిస్తూ ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఉత్తర్వులు జారీ చేశారు. అయితే ఆమె బాపట్ల ఎంపీ టికెట్ ఆశించినా దక్కలేదు. ఇటీవల టీడీపీలో చేరిన చిలకలూరిపేట వైసీపీ నేత మల్లెల రాజేశ్నాయుడును రాష్ట్ర కార్యదర్శిగా నియమించారు. చంద్రబాబు ఆదేశాల మేరకు ఈ నియామకాలు చేపట్టినట్టు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. ఉండవల్లి శ్రీదేవి గుంటూరు జిల్లా, తాడికొండలో 1969లో జన్మించింది. ఆమె 1993లో బెంగళూరులో ఎంబీబీఎస్ […]
పారుపల్లి హైస్కూల్లో ఒకరికి బదులుగా మరొకరు ఎగ్జామ్ రాస్తూ దొరికిన్రు
పారుపల్లి హైస్కూల్లో ఒకరికి బదులుగా మరొకరు ఎగ్జామ్ రాస్తూ దొరికిన్రు
బీఆర్ఎస్ పుట్టుక ఒక సంచలనం.. కేటీఆర్ కీలక వ్యాఖ్యలు
హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో భారత రాష్ట్ర సమితి(BRS) ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. శనివారం ఉదయం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జెండాను ఆవిష్కరించారు.
Nara Lokesh : మంగళగిరలో రచ్చబండలో లోకేష్
హత్యా రాజకీయాలకు ఏపీలో స్థానం లేదని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు.
Kalki Movie Release Date: ప్రభాస్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. కల్కి 2898 ఏడీ రిలీజ్ డేట్ లాక్?
Kalki Movie Release Date: ప్రభాస్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. కల్కి 2898 ఏడీ రిలీజ్ డేట్ లాక్?
బీజేపీ నుంచి మీసాల శ్రీనివాస్ సస్పెన్షన్
బీజేపీ నుంచి మీసాల శ్రీనివాస్ సస్పెన్షన్
హుస్నాబాద్ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్లో 30 క్వింటాళ్ల బియ్యం మాయం
హుస్నాబాద్ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్లో 30 క్వింటాళ్ల బియ్యం మాయం
పెళ్లైన స్టార్ హీరోను పెళ్లి చేసుకున్న అలియా భట్.. సోషల్ మీడియాలో శోభనం వీడియో వైరల్
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్, రణ్వీర్ సింగ్ను పెళ్లి చేసుకుని శోభనం గదిలో ఉన్న వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది.
ఫోన్ ట్యాపింగ్ లో ఆ ఇద్దరు జైలుకే : కొండా సురేఖ
ఫోన్ ట్యాపింగ్ లో ఆ ఇద్దరు జైలుకే : కొండా సురేఖ
కాకా బీఆర్ అంబేద్కర్ కాలేజీకి న్యాక్ ఏ గ్రేడ్ రావడం సమిష్టి కృషికి నిదర్శనం: సరోజా వివేకానంద్
కాకా బీఆర్ అంబేద్కర్ కాలేజీకి న్యాక్ ఏ గ్రేడ్ రావడం సమిష్టి కృషికి నిదర్శనం: సరోజా వివేకానంద్
మహిళలు బ్రా ఎందుకు ధరించాలో మీకు తెలుసా?
దాదాపు చాలా మంది మహిళలు ప్రతిరోజూ బ్రా ధరిస్తారు. కొందరు వీటిని ధరించడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. మహిళలు చాలా రకాల దుస్తులు వేసుకుంటూ ఉంటారు. అయితే.. ఎలాంటి డ్రెస్ వేసినా బాడీ మంచి పర్ఫెక్ట్ షేప్ లో కనిపించాలి అంటే... కచ్చితంగా వారు బ్రా ధరించాల్సిందే. ఎదుకంటే.. బ్రా ధరించడం వల్ల... శరీరానికి మంచి ఆకారం, పరిమాణం వస్తుంది. అంతేకాదు.. చెస్ట్ పార్ట్ కి మంచి సపోర్టివ్ గా నిలుస్తుంది. దాదాపు చాలా మంది మహిళలు ప్రతిరోజూ బ్రా ధరిస్తారు. కొందరు వీటిని ధరించడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. బ్రా ధరించడం వల్ల ఆ ప్రదేశంలో మచ్చలు పడుతున్నాయని, దద్దుర్లు వస్తున్నాయని చాలా రకాలుగా ఫిర్యాదు చేస్తూ ఉంటారు. వీటిని ఎలా స్కిప్ చేయాలా అని చూస్తూ ఉంటారు. కానీ.. రోజూ బ్రా ధరించడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి అని నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఓసారి తెలుసుకుందాం... బ్రా ధరించకపోతే రొమ్ములు సాగిపోయినట్లుగా అవుతాయి. అదే బ్రా ధరించడం వల్ల.. రొమ్ములకు మంచి సపోర్ట్ అందిస్తుంది. పెద్ద ఛాతీ ఉన్న మహిళలకు బ్రా ధరించడం చాలా ముఖ్యం. ఇది రొమ్ములు కుంగిపోకుండా నిరోధించడంలో సహాయపడుతుంది. బ్రా రొమ్ములకు మంచి ఆకృతిని ఇస్తుంది, ఇది కుంగిపోయిన రొమ్ములను కలిగి ఉండే అవకాశాలను తగ్గిస్తుంది. ఇది కొంతమంది మహిళలకు ఆత్మవిశ్వాసాన్ని పెంచడానికి కూడా సహాయపడుతుంది. చాలా మందికి వ్యాయామాం, రన్నింగ్, జాగింగ్ లాంటివి చేసే సమయంలో రొమ్ములు ఊగుతూ చాలా నొప్పిని కలిగిస్తాయి. అదే ఆ సమయంలో స్పోర్ట్స్ బ్రా వేసుకుంటే... చాలా రిలీఫ్ గా ఉంటుంది. మీరు ఉదయం కొంత వ్యాయామం చేస్తే, బ్రా మంచి మద్దతును అందిస్తుంది. వ్యాయామం చేసే సమయంలో మహిళలు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకపోవడానికి ఇదే కారణం. బ్రా ధరించకుండా వ్యాయామం చేయడం వల్ల నొప్పి వంటి సమస్యలు ఎదుర్కోవాల్సి రావచ్చు. అయితే... బ్రా ధరించడం వల్ల కొన్ని సమస్యలు కూడా ఉన్నాయి.. కొంతమంది మహిళలు బ్రా ధరించడం అసౌకర్యంగా భావిస్తారు. కొందరు మహిళలకు బ్రాలు ధరించినప్పుడు చాలా చెమటలు పడతాయి, ఇది మొటిమలు , ఫంగల్ ఇన్ఫెక్షన్ల వంటి చర్మ సమస్యలను కలిగిస్తుంది. ఆకారం కోసం నిరంతరం బ్రా ధరించడం వల్ల రొమ్ము కణజాలం దెబ్బతింటుంది. బ్రా ధరించడం వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో.. అన్ని నష్టాలు కూడా ఉన్నాయి. కాబట్టి.. మీ వీలును బట్టి.. కంఫర్ట్ గా ఉండేవి ఎంచుకోవడం మంచిది. ముఖ్యంగా కాటన్ క్లాత్ తో ఉన్నవి ఎంచుకుంటే.. ఎక్కువ స్కిన్ ఎలర్జీలు రాకుండా ఉంటాయి. మరీ టైట్ గా కూడా ఉండేవి కూడా వేసుకోకపోవడమే మంచిది.
బెజ్జంకి నరసింహస్వామి హుండీ ఆదాయం రూ. 5 లక్షలు
బెజ్జంకి నరసింహస్వామి హుండీ ఆదాయం రూ. 5 లక్షలు
చాణక్య నీతి ప్రకారం.. తెలివైన వ్యక్తులు ఏం చేయొద్దో తెలుసా?
చాణక్య నీతిలో మన జవీవితానికి సంబంధించిన ఎన్నో విషయాల గురించి వివరించబడి ఉన్నాయి. వీటిని పాటిస్తే గనుక మీ జీవితంలో సమస్యలనేవే ఉండవు. ఇలాంటి పరిస్థితిలో ఆచార్య చాణక్యుడు తన నీతిశాస్త్రంలో తెలివైన వ్యక్తులు ఏం చేయకూడదో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. చాణక్య నీతిలో.. ఆచార్య చాణక్యుడు మన జీవితాన్ని సుఖసంతోషాలతో, విజయవంతంగా మలచుకోవడానికి ఎన్నో ఉపయోగకరమైన సూచనలు చేశారు. ఆచార్య చాణక్యుడి ప్రకారం.. తెలివైన వ్యక్తులు కొన్ని తప్పులు అస్సలు చేయకూడదు. ఒకవేళ అలా చేస్తే ఎన్నో ఇబ్బందులను, సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకే తెలివైన వారు ఎలాంటి తప్పులు చేయకూడదో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. ఇలాంటి వారి పట్ల జాగ్రత్త తెలివైన వ్యక్తులు ఎప్పుడూ కూడా శత్రువు, బలహీనమైన స్నేహితుడి పట్ల ఎంతో జాగ్రత్తగా ఉండాలని చాణక్య నీతి చెబుతుంది. ఎందుకంటే మిమ్మల్ని చూసి, మీ సంతోషాలను చూసి ఓర్వలేరు. ఇది వాళ్లకు బాధ కలిగిస్తుంది. అందుకే మీరు మీ జీవితంలో సంతోషంగా, ఆనందంగా ఉండాలంటే వీళ్లతో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ ప్రదేశానికి వెళ్లొద్దు మీకు గౌరవం లేని చోట మీరు వెళ్లకపోవడమే మంచిది. అలాగే సంపాదన, జ్ఞానం లేని ప్రదేశంలో కూడా మీరు ఉండకూడదని చాణక్య నీతి చెబుతోంది. అలాగే స్నేహితులు, బంధువులు లేని చోట నివసించడం వల్ల కూడా ఎలాంటి ప్రయోజనం ఉండదు. కాబట్టి ఇక్కడికి వెళ్లకపోవడమే మంచిది. కర్మ జీవితంలో విజయం సాధించడానికి చాణక్యుడు రెండు ఫార్ములాల గురించి వివరించాడు. చాణక్య నీతి ప్రకారం.. ఒక పక్షి తన రెండు రెక్కల సహాయంతో ఆకాశంలో ఎగరగలిగినట్టే.. కర్మ, జ్ఞానం అనే రెండు రెక్కల ఆధారంగా ఒక వ్యక్తి కూడా విజయ ఆకాశంలో ఎగరగలుగుతాడు.
మెదక్ పార్లమెంట్ నామినేషన్ల పరిశీలన పూర్తి
మెదక్ పార్లమెంట్ నామినేషన్ల పరిశీలన పూర్తి
ఆర్మీలో అసిస్టెంట్ కమాండెంట్ జాబ్స్.. డైరెక్ట్ గా ఆఫీసర్ ర్యాంక్
ఆర్మీలో అసిస్టెంట్ కమాండెంట్ జాబ్స్.. డైరెక్ట్ గా ఆఫీసర్ ర్యాంక్
నిర్మల్ జిల్లాలో పోలీసుల కార్డెన్ సెర్చ్.. 97 బైకులు, 27 ఆటోలు స్వాధీనం
నిర్మల్ జిల్లాలో పోలీసుల కార్డెన్ సెర్చ్.. 97 బైకులు, 27 ఆటోలు స్వాధీనం
Chandrababu : వైసీపీ మ్యానిఫేస్టో మరికాసేపట్లో విడుదలవుతుండగా చంద్రబాబు చేసిన ట్వీట్తో
టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు వైసీపీ మ్యానిఫేస్టో పై ఎక్స్ వేదికగా స్పందించారు.
వన్యప్రాణుల దూప తీరుస్తున్న సాసర్ పిట్లు
వన్యప్రాణుల దూప తీరుస్తున్న సాసర్ పిట్లు
హన్మకొండలో నకిలీ క్లీనిక్లను గుర్తించిన అధికారులు
హన్మకొండలో నకిలీ క్లీనిక్లను గుర్తించిన అధికారులు
వంశీకృష్ణ గెలుపే ధ్యేయంగా పనిచేయాలి : రాజ్ఠాకూర్
వంశీకృష్ణ గెలుపే ధ్యేయంగా పనిచేయాలి : రాజ్ఠాకూర్
సినిమా స్టయిల్లో ప్రాసలు, పంచ్లతో రెచ్చిపోయిన బాలయ్య.. అరుపులు, కేకలతో జనం రచ్చ..
సినిమా స్టయిల్లో ప్రాసలు, పంచ్లతో రెచ్చిపోయిన బాలయ్య.. అరుపులు, కేకలతో జనం రచ్చ..
ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణ కారును తనిఖీ చేసిన పోలీసులు
ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణ కారును తనిఖీ చేసిన పోలీసులు
Good News : నవోదయ విద్యాలయాల్లో వెయ్యి 377 నాన్ టీచింగ్ జాబ్స్
Good News : నవోదయ విద్యాలయాల్లో వెయ్యి 377 నాన్ టీచింగ్ జాబ్స్
టీఎంసీని ఉగ్రవాద సంస్థగా ప్రకటించాలి: బీజేపీ నేత సంచలన వ్యాఖ్యలు
సందేశ్ ఖాలీ ఘటనలో ప్రధాన నిందితుడు షేక్ షాజహాన్ ప్రాంగణాల్లో విదేశీ ఆయుధాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్న నేపథ్యంలో బీజేపీ స్పందించింది.
తెలంగాణాలో 150 జడ్జి పోస్టులు.. పూర్తి వివరాలివే!
తెలంగాణాలో 150 జడ్జి పోస్టులు.. పూర్తి వివరాలివే!
గడప గడపకు మన ప్రభుత్వంలో చేపట్టిన సిమెంట్ రోడ్డు.. చూస్తే వావ్ అంటారు..!
కేంద్ర ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాలలో రాష్ట్ర గ్రామీణ పంచాయితీ రాజ్ వ్యవస్థ ద్వారా చేపట్టిన మౌలిక సదుపాయాల కల్పన, రోడ్ల నిర్మాణం అభివృద్ధికి జిజిఎంపిలో చేపట్టిన సిమెంట్ రోడ్డు నిదర్శనంగా ఉంది.
కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ రాలే.. విమానాలు ఎగరలే..
కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ రాలే.. విమానాలు ఎగరలే..
తెలంగాణ మట్టిలో పుట్టిన ఇంటిపార్టీ: కేటీఆర్
తెలంగాణ మట్టిలో పుట్టిన ఇంటిపార్టీ: కేటీఆర్
గులాంగిరిని అంతం చేసిందే గులాబీ జెండా! మళ్ళీ రంగంలోకి దిగాల్సిందే! హరీశ్ రావు ఆసక్తికర ట్వీట్
భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు, పార్టీ శ్రేణులకు మాజీ మంత్రి హరీశ్ రావు శుభాకాంక్షలు తెలియజేశారు.
టెట్ ఎగ్జామ్ పై ఎమ్మెల్సీ ఎన్నికల ఎఫెక్ట్
టెట్ ఎగ్జామ్ పై ఎమ్మెల్సీ ఎన్నికల ఎఫెక్ట్
Vakeel Saab Re-Release: పవన్ ఫ్యాన్స్కి గుడ్ న్యూస్.. వకీల్ సాబ్ మళ్ళీ థియేటర్స్కి వచ్చేస్తున్నాడు
Vakeel Saab Re-Release: పవన్ ఫ్యాన్స్కి గుడ్ న్యూస్.. వకీల్ సాబ్ మళ్ళీ థియేటర్స్కి వచ్చేస్తున్నాడు
AP : ఎన్నికల విధుల్లోకి అంగన్వాడీలు, కాంట్రాక్టు ఉద్యోగులు
ఏపీ ఎన్నికల కమిషన్ కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నికల విధుల్లోకి అంగన్వాడీలు, కాంట్రాక్టు ఉద్యోగులను తీసుకోవాలని నిర్ణయించింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా ఉత్తర్వులు జారీ చేశారు. పోలింగ్ విధుల్లో సిబ్బంది కొరత దృష్ట్యా అంగన్వాడీలు, కాంట్రాక్టు ఉద్యోగులను ఓపీఓలుగా నియమించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది ఎన్నికల కమిషన్.. మరోవైపు ఎన్నికల విధుల్లో పాల్గొనే అన్ని కేటగిరీల వారికి పోస్టల్ బ్యాలెట్ కోసం ఫాం 12 డి […]
ఉగ్రవాదుల దాడి.. ఇద్దరు సీఆర్పీఎఫ్ జవాన్లు మృతి
ఇంఫాల్: మణిపూర్లోని బిష్ణుపూర్ జిల్లాలో శనివారం తెల్లవారుజామున భద్రతా బలగాల శిబిరంపై ఉగ్రవాదులు దాడి చేశారు. ఈ దాడిలో ఇద్దరు సీఆర్పీఎఫ్ జవాన్లు మృతిచెందగా, మరో ఇద్దరు గాయపడ్డారని పోలీసులు తెలిపారు. మోయిరాంగ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నరన్సీనా వద్ద ఉన్న ఇండియా రిజర్వ్ బెటాలియన్ క్యాంపుపై ఉగ్రవాదులు దాడి చేశారు. ఉగ్రవాదులు శిబిరాన్ని లక్ష్యంగా చేసుకుని కొండలపై నుంచి విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఇది దాదాపు 12.30 గంటలకు ప్రారంభమై దాదాపు 2.15 గంటల వరకు […]
ఎమ్మెల్యే కాకున్నా హరీశ్ను మంత్రిని చేసిన చరిత్ర కాంగ్రెస్ది : బండి సుధాకర్ గౌడ్
ఎమ్మెల్యే కాకున్నా హరీశ్ను మంత్రిని చేసిన చరిత్ర కాంగ్రెస్ది : బండి సుధాకర్ గౌడ్
మత తత్వ బీజేపీకి ఎన్నికల్లో బుద్ధి చెప్పాలి: రంజిత్ రెడ్డి
మత తత్వ బీజేపీకి ఎన్నికల్లో బుద్ధి చెప్పాలి: రంజిత్ రెడ్డి
నోరుజారిన కరీంనగర్ కాంగ్రెస్ MP అభ్యర్థి.. సోషల్ మీడియాలో ట్రోల్స్
పార్లమెంట్ ఎన్నికల వేళ తెలంగాణలో కరీంనగర్ స్థానం హాట్టాపిక్గా మారింది. ప్రధాన పార్టీలు ఈ సెగ్మెంట్పైనే ప్రత్యేక దృష్టి సారించాయి.
Vampire facial: అందం కోసం ఆరాట పడితే.. ప్రమాదంలో పడ్డ ప్రాణాలు.. అసలేం జరిగిందంటే?
Vampire facial: ప్రతి ఒక్కరూ అందంగా ఉండాలని, యవ్వనంగా కనిపించాలని ఎన్నో ఎన్నో ఫేసియల్స్ చేయించుకుంటారు. ఇవి తాత్కలిక ఉపశమనాన్ని ఇచ్చినా అత్యాధునిక శాస్ర్త చిక్సితలు, స్కిన్ కేర్ థెరఫీలు చేయించుకుంటారు. ఇలాంటి తరుణంలో కొంతమంది తమ ప్రాణాలు పణంగా పెట్టాల్సి వస్తుందంటే నమ్ముతారా? ఇటీవల వెలుగులోకి వచ్చిన ఓ ఘటనతో ఒళ్లు గగుర్పాటుకు గురిచేసే విషయాలు వెలుగులోకి వచ్చాయి. అమెరికా లోని సెంటర్స్ ఫర్ డిసీజ్ అండ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (CDC) ప్రకారం.. న్యూ మెక్సికోలోని స్పాలో వాంపైర్ ఫేషియల్ చేయించుకున్న ముగ్గురు మహిళలు ప్రాణాంతకమైన HIV బారిన పడ్డారని CDC తెలిపింది. అసలేం జరిగింది? వాంపైర్ ఫేషియల్లో చేతుల నుండి రక్తాన్ని తీసి ముఖంపై ఇంజెక్ట్ చేస్తారు. దీనిని ప్లేట్లెట్-రిచ్ ప్లాస్మా మైక్రోనెడ్లింగ్ ప్రక్రియ అంటారు. దీనిని సాధారణంగా ఫేషియల్ అని పిలుస్తారు. 2018లో మెక్సికోలోని ఓ స్పా (బ్యూటీ పార్లర్ )లో కొంత మంది మహిళలు వాంపైర్ ఫేషియల్ చేయించుకున్నారు. అనంతరం ఆ మహిళలను పరీక్షించగా.. వారికి హెచ్ఐవి సోకినట్లు తేలింది. మహిళలకు వాడే కాస్మోటిక్ ఇంజెక్షన్ల వల్లే హెచ్ఐవీ బారిన పడుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. RML హాస్పిటల్ సీనియర్ రెసిడెంట్ డాక్టర్ అంకిత్ కుమార్ మాట్లాడుతూ.. HIV సోకిన వ్యక్తి రక్తం ఒక వ్యక్తి యొక్క శరీరంలోకి ప్రవేశించడం వల్ల HIV వస్తుందని చెప్పారు. CDC అన్ని విధాలుగా పరిశోధించింది. మహిళ ఇంజెక్షన్ ద్వారా మందులు తీసుకోలేదని లేదా ఆమెకు సోకిన రక్తమార్పిడి ఇవ్వలేదని లేదా ఆమె HIV పాజిటివ్ వ్యక్తితో శారీరక సంబంధం కలిగి లేదని కనుగొనబడింది. కాస్మెటిక్ ఇంజెక్షన్ కారణంగా బాధితురాలికి ఈ ఇన్ఫెక్షన్ వచ్చినట్లు తేలింది. లైసెన్స్ లేకుండా నడుస్తున్న స్పాల నిర్లక్ష్యం అనే సమస్య 2019 సంవత్సరంలో కూడా తలెత్తింది. న్యూ మెక్సికో ఆరోగ్య శాఖ తీసుకున్న చర్యల తర్వాత ఈ స్పా మూసివేయబడింది. అలాగే ఇక్కడ ఫేషియల్ వాంపింగ్ చేయించుకున్న వారికి అనేక పరీక్షలు ఉచితంగా చేయిస్తామని ఆదేశాలు ఇచ్చారు. అలాగే స్పా లోని వెళ్లే సుమారు 200 మందిని పరిశీలించారు. అయితే.. వారిలో ఎవరికీ వ్యాధి సోకలేదని తేలింది. వాంపైర్ ఫేషియల్ అంటే ఏమిటి? వాంపైర్ ఫేషియల్స్(Vampire facial) అనే ట్రిట్మెంట్ కి ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన క్రేజ్ ఉంది. ఈ కాస్మెటిక్ ప్రక్రియ ద్వారా ముడతలు పడ్డ చర్మాన్ని యవ్వనంగా మారుస్తారు. అలాగే.. మొటిమలు, మచ్చలు, చర్మాన్ని ప్రకాశవంతంగా మార్చుతారు. అమెరికన్ అకాడమీ ఆఫ్ డెర్మటాలజీ (AAD) ప్రకారం.. ఈ వాంపైర్ ఫేషియల్ ప్రక్రియ మొత్తం 40 నుండి 50 నిమిషాలు పడుతుంది. ముఖంపై మచ్చలు లేదా ఇతర గుర్తులు ఉంటే..వాటిని తొలగించడానికి ఈ ప్రక్రియ ఉపయోగపడుతుంది. చేతి నుంచి తీసిన రక్తాన్ని ఇంజక్షన్ సహాయంతో అదే వ్యక్తి ముఖంపై ఇంజెక్ట్ చేస్తారు. వాంపైర్ ఫేషియల్ వంటి పద్ధతులను ప్రయత్నించిన తర్వాత.. ఈ ప్లేట్లెట్స్ కొత్త చర్మ కణాలు, కొల్లాజెన్ల పెరుగుదలను పెంచుతాయని నిపుణులు అంటున్నారు. ఇది చర్మం ఆకృతిని మెరుగుపరుస్తుంది. సరైన అనుభవం ఉన్న డాక్టర్ చేతనే ఈ ట్రిట్మెంట్ చేయించుకోవాలని నిణుపులు తెలుపుతున్నారు.
సికింద్రాబాద్లో 11 నామినేషన్లు రిజెక్ట్..
సికింద్రాబాద్లో 11 నామినేషన్లు రిజెక్ట్..
కొడుకును రోకలి బండతో కొట్టి చంపిన తండ్రి.. ఎందుకంటే
కొడుకును రోకలి బండతో కొట్టి చంపిన తండ్రి.. ఎందుకంటే
ఏసీబీకి చిక్కిన జీహెచ్ఎంసీ ఇంజినీర్.. బిల్డింగ్ NOCకి రూ.5 లక్షలు డిమాండ్
ఏసీబీకి చిక్కిన జీహెచ్ఎంసీ ఇంజినీర్.. బిల్డింగ్ NOCకి రూ.5 లక్షలు డిమాండ్
ఆ రోజునే ‘కల్కి’మూవీ రిలీజ్..!
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న పాన్ వరల్డ్ మూవీ కల్కి 2898ఎడి. ఈ చిత్రాన్ని వై జయంతి మూవీస్ అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తుండగా.. మహానటి ఫేం నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన ఫోటోస్, గ్లింప్స్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ చివరి దశలో ఉంది. తాజాగా ఈ మూవీ రిలీజ్ పై సోషల్ మీడియాలో పలు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. జూన్ 27ను ఈ […]
నిత్యం మద్యం సేవిస్తూ వేధిస్తున్న భర్తను భార్య హతమార్చింది. అర్ధరాత్రి నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలం న్యాల్కల్ గ్రామం వడ్డెర కాలనీలో జరిగింది.వడ్డెరకాలం చెందిన బోధస్ లక్ష్మణ్ను భార్య బోదాస్ లక్ష్మి బండరాయితో తలపై మోది హత్య చేసింది. లక్ష్మణ్ తన ఇంట్లోనే నిద్రిస్తుండగా ఈ దారుణానికి పాల్పడింది. ఇద్దరు మధ్య గత కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. బోధస్ లక్ష్మణ్పై పలు కేసులు ఉన్నాయి. విషయం తెలిసిన మోపాల్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. […]
JEE అడ్వాన్స్డ్ 2024 రిజిస్ట్రేషన్ ప్రారంభం.. ఇలా దరఖాస్తు చేసుకోండి..
JEE అడ్వాన్స్డ్ 2024 కోసం రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఏప్రిల్ 27 నుంచి ప్రారంభమవుతుంది.
పవన్ కల్యాణ్ రాజకీయాలపై.. మహేష్ బాబు సోదరి ఆసక్తికర కామెంట్స్
సూపర్ స్టార్ హీరో మహేష్ బాబు సోదరి మంజుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆమె పలు చిత్రాల్లో నటించింది.
ఎండల ఎఫెక్ట్: ఇద్దరు మృతి.. ఇకనైన అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరిక
ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఎండలు భగ్గుమంటున్నాయి.
AP : ఓటు వేయడం దేశ పౌరుడి బాధ్యత… సీఈవో ముఖేష్
ఓటు వేయడం, మన హక్కు మాత్రమే కాదు, భారత దేశ పౌరుడిగా మన భాధ్యత అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. ఇవాళ గుంటూరులో ఓటర్ అవగాహన ర్యాలీలో ఆయన పాల్గొననున్నారు. ఎన్టీఆర్ స్టేడియం నుండి త్రీ కే వాక్ ను ప్రారంభించారు. అనంతరం మొదటిసారి ఓటు వేస్తున్న యువతకు ఓటు హక్కు పై అవగాహన కల్పించారు. మొదటి సారి ఓటు వేయనున్న ప్రతి ఒక్కరికీ శుభాకాంక్షలు తెలిపారు.. . ప్రజాస్వామ్యన్ని […]
తైవాన్ లో మళ్లీ భూకంపం.. భయాందోళనలో ప్రజలు
తైవాన్ లో మళ్లీ భూకంపం.. భయాందోళనలో ప్రజలు
ధర్మం –మర్మం : అష్టగుణములు (5)(ఆడియోతో…)
మహాభారతంలోని అష్ట గుణములలో ‘అనాయాస’ గూర్చి శ్రీమాన్ డాక్టర్ కందాడై రామానుజాచార్యుల వారి వివరణ…5.శరీరం పీడ్యతే యేన శుభేనాపిచ కర్మణాఅత్యంతం తం నకుర్వీత అనాయస: స ఉచ్ఛతే శుభకరమైన కర్మతోనైనా శరీరము పీడించిబడినచో అటువంటి పనిని చేయరాదు. అట్లు చేయకుండుట ‘అనాయాస’ మనబడును. శ్రీమాన్ డాక్టర్ కండాడై రామానుజాచార్యులు…వాయిస్ ఓవర్ : గూడూరు శ్రీలక్ష్మి
నన్ను టీవీల్లో చూపించడం లేదు.. మీ కుటుంబాలన్నీ నాశనం.. మీడియాపై కేఏ పాల్ ఫైర్
నన్ను టీవీల్లో చూపించడం లేదు.. మీ కుటుంబాలన్నీ నాశనం.. మీడియాపై కేఏ పాల్ ఫైర్
Magunta: చాయ్ పే చర్చ అంటూ ఓటర్లతో మాగుంట..!
ప్రకాశం జిల్లాలో రాజకీయ నాయకుల ప్రచారం కొత్త పుంతలు తొక్కుతోంది.
కేసీఆర్ అలారం పెట్టుకొని మరీ నిద్ర లేచేది అందుకే.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు
కాంగ్రెస్లో ప్రధాని అభ్యర్థి ఎవరు? అని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ ప్రశ్నించారు.
ట్రాన్స్షిప్మెంట్ పోర్టుగా అదానీ విజింజం పోర్ట్
ట్రాన్స్షిప్మెంట్ పోర్టుగా అదానీ విజింజం పోర్ట్
మరోసారి హౌతీల దుశ్చర్య..భారత్కు వస్తున్న నౌకపై క్షిపణి దాడి
ఎర్రసముద్రంలో హౌతీ తిరుగుబాటుదారులు మరోసారి దుశ్చర్యకు పాల్పడ్డారు. భారత్కు వస్తున్న ‘ఆండ్రోమెడా స్టార్’ అనే నౌకపై క్షిపణి దాడి చేశారు. నౌకపై మూడు యాంటీ బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించారని యూఎస్ సెంట్రల్ కమాండ్ ధ్రువీకరించింది.
బాగా తింటూ, ఎలాంటి శారీరక శ్రమ చేయకుంటే ఈజీగా బరువు పెరిగిపోతారు. ప్రస్తుత కాలంలో చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరూ అధిక బరువు, ఊబకాయం బారిన పడుతున్నారు. బరువు పెరగడానికి అసలు కారణం హెవీగా తినడమే. అయితే ఇలా హెవీగా ఎందుకు తింటారో తెలిస్తే షాక్ అవుతారు. మన శరీరం ఆరోగ్యంగా ఉండటానికి అన్ని రకాల పోషకాలు అవసరమన్న సంగతి ప్రతి ఒక్కరికీ తెలిసిందే. అందుకే డాక్టర్లు, ఆరోగ్య నిపుణులు హెల్తీ ఫుడ్ ను తినాలని సూచిస్తుంటారు. శరీరం సక్రమంగా పనిచేయడానికి ఎన్నో రకాల పోషకాలు అవసరమవుతాయి. అయితే మన శరీరంలో ఏ ఒక్క పోషకం లోపించినా ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తుంటాయి. అంతేకాదు మన శరీరంలో కొన్ని రకాల పోషకాలు లోపిస్తే కూడా ఊబకాయం బారిన పడతారని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అతిగా తిన్నా, ఎలాంటి శారీరక శ్రమ చేయకపోయినా ఊబకాయం బారిన పడతారని ప్రతి ఒక్కరూ నమ్ముతారు. ఇది నిజమే అయినా .. శరీరంలో కొన్ని పోషకాలు లోపించడం వల్ల కూడా ఊబకాయం బారిన పడుతుంటారు. ఏయే పోషకాల వల్ల ఊబకాయం బారిన పడతారో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. విటమిన్ డి మనం ఆరోగ్యంగా ఉండాలంటే విటమిన్ డి చాలాచాలా అవసరం. కానీ మీ శరీరంలో ఈ పోషకం లోపిస్తే జీవక్రియ, ఇన్సులిన్ సున్నితత్వం దెబ్బతింటుంది. ఇది కొవ్వు కరగడాన్ని దెబ్బతీస్తుంది. అలాగే బరువు పెరగడానికి దారితీస్తుంది. ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు మన శరీరం సాధారణంగా పనిచేయడానికి సహాయపడతాయి. ఈ కొవ్వు ఆమ్లాలు లోపిస్తే ఆకలి హార్మోన్లు దెబ్బతింటాయి. దీనివల్ల మీరు కేలరీలు ఎక్కువగా ఉండే ఫుడ్ ను తింటారు. అలాగే ఎక్కువగా తినాలనే కోరిక కలుగుతుంది. దీనివల్ల మీరు విపరీతంగా బరువు పెరిగిపోతారు. ప్రోటీన్ ప్రోటీన్ మన శరీరానికి ఎంతో అవసరం. ఇది మన ఎముకలు, కండరాలను నిర్మించడానికి, మరమ్మత్తు చేయడానికి ఎంతో సహాయపడుతుంది. మన శరీరానికి ప్రోటీనే శక్తి వనరు. అయితే ప్రోటీన్ లోపిస్తే ఆకలి కోరికలు పెరుగుతాయి. ఇది మీరు బరువు పెరగడానికి దారితీస్తుంది. విటమిన్ బి మన శరీరం మొత్తం అభివృద్ధికి బి12, బి6 వంటి విటమిన్ బి లు చాలా అవసరం. మీ శరీరంలో ఇది లోపిస్తే మీరు బాగా అలసటకు గురవుతారు. అలాగే చక్కెర కోరికలు పెరుగుతాయి. ఇది బరువు పెరగడానికి దారితీస్తుంది. అయోడిన్ మన శరీరానికి అయోడిన్ చాలా చాలా అవసరమైన పోషకం. ఇది లోపిస్తే హైపోథైరాయిడిజం సమస్య వస్తుంది. దీనివల్ల జీవక్రియ నెమ్మదిస్తుంది. అలాగే బరువు పెరగడానికి దారితీస్తుంది. ఇనుము సాధారణంగా ఇనుము లోపం వల్ల రక్తహీనత సమస్య వస్తుందని అనుకుంటారు. అయితే ఇనుము లోపం వల్ల ఒక్క రక్తహీనత సమస్య మాత్రమే కాదు ఇది అలసటకు కూడా దారితీస్తుంది. అలాగే జీవక్రియకు కూడా అంతరాయం కలిగిస్తుంది. ఇది మీరు బరువు పెరగడానికి దారితీస్తుంది.
భారీగా పడ్డ మార్కెట్లు .. సెన్సెక్స్ 600 పాయింట్లు డౌన్
భారీగా పడ్డ మార్కెట్లు .. సెన్సెక్స్ 600 పాయింట్లు డౌన్
సమ్మర్ లో బీట్ రూట్ జ్యూస్ ఎందుకు తాగాలి..?
కానీ కాస్త కష్టమైనా ఈ జ్యూస్ తాగడం వల్ల చాలా ప్రయోజనాలు జరుగుతాయి అని నిపుణులు చెబుతున్నారు. మరి.. ఈ ఎండాకాలం బీట్ రూట్ జ్యూస్ తాగితే కలిగే లాభాలేంటో ఓసారి చూద్దాం.. ఈ ఎండాకాలంలో మనం బాడీని హైడ్రేటెడ్ గా ఉంచుకోవాలి. దాని కోసం ఎక్కువగా వాటర్ తాగుతూ ఉంటాం. అయితే.. వాటర్ తో పాటు.. కొబ్బరి నీళ్లు, నిమ్మకాయ నీళ్లు, పలు పండ్ల రసాలు తాగుతూ ఉంటాం. అయితే..వీటితో పాటు.. సమ్మర్ లో కచ్చితంగా మనం ఒక జ్యూస్ తాగాలి. అదే బీట్ రూట్ జ్యూస్. నిజానికి పండ్ల రసాలు తాగినంత ఇష్టంగా బీట్ రూట్ జ్యూస్ తాగలేం. కానీ కాస్త కష్టమైనా ఈ జ్యూస్ తాగడం వల్ల చాలా ప్రయోజనాలు జరుగుతాయి అని నిపుణులు చెబుతున్నారు. మరి.. ఈ ఎండాకాలం బీట్ రూట్ జ్యూస్ తాగితే కలిగే లాభాలేంటో ఓసారి చూద్దాం.. బీట్ రూట్ జ్యూస్ లో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి మన ఒత్తిడిని తగ్గించడంలో సహాయం చేస్తుంది. అంతేకాదు.. ఈ ఎండాకాలం ఉదయం లేచే సరికి ఫేస్ అంతా ఉబ్బినట్లుగా కనిపిస్తూ ఉంటుంది. దానిని కూడా ఈ బీట్ రూట్ జ్యూస్ తగ్గిస్తుంది. అంతేకాదు.. రోజూ ఒక గ్లాస్ బీట్ రూట్ జ్యూస్ తాగితే..బాడీ లోని టాక్సిన్స్ అన్నీ బయటకు వచ్చేస్తాయి. లివర్ ఆరోగ్యం మెరుగుపడుతుంది. మెటబాలిజం మెరుగుపరుస్తుంది. మండే ఎండల్లో శరీరానికి ఊరట కలిగిస్తుంది. మనం సాధారణంగా ఎండకాలం ఎక్కువ సేపు వ్యాయామాలు చేయలేం. అందుకే బాడీ సహకరించదు. కానీ.. ఈ ఎండల్లోనూ ఎలాంటి యాక్టివిటీ చేసినా అలసిపోకుండా ఉండేలా చేయడంలో ఈ బీట్ రూట్ జ్యూస్ సహాయం చేస్తుంది. మన పర్ఫార్మెన్స్ , స్టామినా పెంచుతుంది. బీట్ రూట్ లో ఐరన్ శాతం ఎక్కువగా ఉంటుంది. ఇది మన శరీరానికి అందిస్తుంది. అంతేకాకుండా.. ఎండల ద్వారా వచ్చే నీరసాన్ని తగ్గించి.. తక్షణ ఎనర్జీని అందిస్తుంది. ఈ ఎండల్లో బాడీని హైడ్రేటెడ్ గా ఉంచడంలో సహాయపడుతుంది. ఈ బీట్ రూట్ జ్యూస్ లో పొటాషియం, మెగ్నీషియం వంటి మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. శరీరానికి ఎనర్జీ అందించే ఎలక్ట్రో లైట్స్ కూడా ఉంటాయి. అంతేకాదు.. ఈ బీట్ రూట్ జ్యూస్ తాగడం వల్ల మన అందం కూడా రెట్టింపు అవుతుంది. సన్ వల్ల జరిగే స్కిన్ డ్యామేజ్ ని తగ్గిస్తుంది. ఇందులో విటమిన్ సీ పుష్కలంగా ఉంటుంది. ఇది చర్మం అందంగా కనిపించడంలో సహాయం చేస్తుంది. మనం తీసుకున్న ఆహారం సులభంగా జీర్ణమవ్వడంలోనూ సహాయం చేస్తుంది.
సెల్ ఫోన్లు కొట్టేసి సూడాన్కు ఎక్స్పోర్ట్
సెల్ ఫోన్లు కొట్టేసి సూడాన్కు ఎక్స్పోర్ట్
తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్ఎస్లు ఒక్కటేనని బీజేపీ నేత బండి సంజయ్ అన్నారు.
నేను బట్టలు మార్చుకునేటప్పుడు వారు నా మేకప్ గది తలుపు పగలగొడతారు. తలుపులు బ్రద్దలు కొట్టుకుని లోపలకి వచ్చేస్తారేమో అనిపించింది. సినీ,టీవీ పరిశ్రమ రంగం ఇంతగా అభివృధ్ది చెందినా, మీడియా తో అందరూ ఇంటరాక్ట్ అవుతున్నా కొన్ని దారుణాలు జరుగుతూనే ఉన్నాయి. అయితే వాటిలో కొన్ని బయటకు వస్తున్నాయి., మరికొన్ని భయాలతో అక్కడికక్కడే సమాధి అయ్యిపోతున్నాయి. వేధింపులుకు తట్టుకోలేని కొందరు సోషల్ మీడియా ద్వారా బయిటకు వస్తున్నారు. అలా తాజాగా తానను మేకప్ రూమ్లో బంధించి వేధించారంటూ ఓ పాపులర్ టీవీ సీరియల్ నటి చేసిన కామెంట్స్ ఇప్పుడు టీవీ మీడియాని కుదిపేస్తున్నాయి. వివరాల్లోకి వెళితే... Krishnamukherjee /> పాపులర్ టెలివిజన్ నటి కృష్ణ ముఖర్జీ అంటే టీవి సీరియల్స్ చూసే ప్రతీ ఒక్కరికీ ఇష్టమే. ముఖ్యంగా యే హై మొహబ్బతీన్ లో ఆమె నటన చూసి ఫిదా అయ్యిపోయారు. ఆ సీరియల్ జనాలకు తెగ నచ్చేసింది. దాదాపు పదేళ్లుగా ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో ఆమె వరస పెట్టి షోలు, సీరియల్స్ చేస్తూ దూసుకుపోతున్నారు. ఆమెకు ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. Krishnamukherjee /> నాగిన్ 3 ,కుచ్ తో హై , నాగిన్ ఏక్ నయా రంగ్ మే, శుభ్ సౌగన్ వంటి షోలు, సీరియల్స్ కృష్ణ ముఖర్జికి విపరీతమైన పేరు తెచ్చిపెట్టాయి. ఓ రకంగా టీవి ఇండస్ట్రీలో ఆమె సెలబ్రెటీ హోదాను అనుభవిస్తోంది. అయితే ఆ స్దాయి నటికు కూడా వేధింపులు ఉంటాయని అంటే ఎవరు నమ్మలేరు. కానీ ఆమే స్వయంగా తన ఇనిస్ట్రగ్రమ్ ఎక్కౌంట్ లో తనను నిర్మాత వేధిస్తున్నాడని వాపోతూ పోస్ట్ పెట్టడం షాక్ ఇచ్చింది. Krishnamukherjee /> కృష్ణ ముఖర్జీ తన ఇనిస్ట్రగ్రమ్ ఎక్కౌంట్ లో ఏప్రియల్ 26, 2024 న పెట్టిన పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. ఆ పోస్ట్ లో ఆమె దాదాపు ఏడాదిన్నరగా ఏ విధంగా ఇబ్బందులు పడుతోంది చెప్పుకొచ్చింది. ఇంతకాలం ఈ ఇష్యూ మీద మాట్లాడటానికి ధైర్యం చాలలేదని, తాను సర్దుపోదామనుకున్నా కుదరలేదని చెప్పుకొచ్చింది. అయితే ఇప్పుడు తాను ఎలాంటి సిట్యువేషన్ అయినా ఎదుర్కోవాలని ఫిక్స్ అయ్యినట్లు చెప్పింది. Krishnamukherjee /> శుభ్ షోగన్ నిర్మాత కుందన్ సింగ్ ని ట్యాగ్చేస్తూ ఆమె ఈ పోస్ట్ పెట్టింది. ఆ ప్రొడక్షన్ హౌస్ వారు, నిర్మాత తనని చాలా టార్చర్ పెట్టారని, లిటరల్ గా హెరాస్ చేసారని చెప్పుకొచ్చింది. ఆ వేధింపులు చెప్పుకోలేని విధంగా ఉన్నాయని, తట్టుకోలేకే ఇలా ధైర్యంగా సోషల్ మీడియా ద్వారా బయిటపెట్టాల్సి వచ్చిందని అంది. Krishnamukherjee /> స్టార్ ప్లస్' పాపులర్ షో 'యే హై మొహబ్బతే'తో అరంగేట్రం చేసిన తాను ఎప్పుడూ ఇంత ఇబ్బంది పడలేదని, దంగల్ టీవీ లో ప్రసారం అవుతున్న 'శుభ్ షగున్' కే తనకు వేధింపులు ఎదురయ్యాయని అంది. ఆ షోలో షెహజాదా ధామీ సరసన కనిపించింది. ఈ క్రమంలో కృష్ణ ముఖర్జీ తన ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్లో శుభ్ షాగున్ నిర్మాత గురించి షాకింగ్ రివీల్ చేసారు. నిర్మాత కారణంగా తాను గత కొన్ని నెలలుగా డిప్రెషన్తో, ఆందోళనకు గురవుతున్నానని, షో సెట్స్లో తనను వేధించారని వెల్లడించింది. Krishnamukherjee /> ఆమె మాట్లాడుతూ...తనకు అనారోగ్యంగా ఉన్నానని,షూటింగ్ చేయలేనని చెప్పటంతో తనను మేకప్ గది లోపల లాక్ చేసారని చెప్పుకొచ్చింది. అంతేకాకుండా ఆ సంస్ద తనకు గత 5 నెలలుగా తన బకాయిలు క్లియర్ చేయలేదని పేర్కొంది. నిర్మాత నుండి బెదిరింపులు వస్తున్నాయని కృష్ణ కూడా వెల్లడించాడు మరియు ఆమె మాట్లాడటానికి భయపడిందని పేర్కొంది. తాను సేఫ్ గా లేనని, అందుకే ఏ షోకు వెళ్లలేకపోతునన్నానని, ఆ నిర్మాత నుంచి రక్షణ కోరుతున్నట్లుగా ఆమె ఆవేదనతో చెప్పింది. Krishnamukherjee /> ఆ షో టీమ్ ...నేను బట్టలు మార్చుకునేటప్పుడు వారు నా మేకప్ గది తలుపు పగలగొడతారు. తలుపులు బ్రద్దలు కొట్టుకుని లోపలకి వచ్చేస్తారేమో అనిపించింది. అదెంత దారుణంగా ఉంటుందో ఊహించండి. వారు 5 నెలలుగా పేమెంట్స్ లేవు. అది నిజంగా పెద్ద మొత్తం. నేను ప్రొడక్షన్ హౌస్ , దంగల్ ఆఫీస్కి వెళ్ళాను కానీ వాళ్లు నన్ను ఎప్పుడూ పట్టించుకోలేదు. Krishnamukherjee /> నాకు ఇంతలా మాట్లాడే ధైర్యం నాకు ఎప్పుడూ లేదు, కానీ ఈ రోజు నేను దానిని వెనక్కి తీసుకోకూడదని నిర్ణయించుకున్నాను. నేను కష్టమైన పరిస్దితులను ఎదుర్కొంటున్నాను మరియు గత ఒకటిన్నర సంవత్సరం నాకు చుక్కలు చూపించింది. ఈ విషయమై నేను చాలా మంది ని సాయం చేయమని అడిగాను కానీ ఏమీ ఫలితం లేదు. దాని గురించి ఎవరూ ఏమీ చేయలేకపోయారు. Krishnamukherjee /> నేను ఒంటరిగా ఉన్నప్పుడు డిప్రెషన్ కు లోనయ్యాను, గుండెలవిసేలా ఏడ్చాను. దంగల్ టీవీ కోసం నా చివరి షో శుభ్ షగున్ చేయడం ప్రారంభించినప్పుడు ఇదంతా ప్రారంభమైంది. అది నా జీవితంలో అత్యంత చెత్త నిర్ణయం. నేనెప్పుడూ అలా చేయాలనుకోలేదు కానీ ఇతరుల మాటలు విని ఒప్పందంపై సంతకం చేశాను అంది. Krishnamukherjee /> ఇది రాస్తున్న సమయంలో నా చేతులు వణుకుతున్నాయి. నేను ఏంగ్జైటీ, డిప్రెషన్ తో పోరాడుతున్నాను. సోషల్ మీడియాలో సాధారణంగా మన ఎమోషన్స్ ని దాచి, మన బ్రైటర్ సైడ్ ని చూపెడుతున్నాము. కానీ ఇదీ అసలైన నిజం . నా కుటుంబం నన్ను ఇలాంటివి పోస్ట్ చేయద్దని చెప్తున్నారు. వాళ్లు నిన్ను ఏదైనా చేస్తే ఏంటి పరిస్దితి అని భయపడుతున్నారు. కానీ నేను ఏ తప్పు చేయనప్పుడు ఎందుకు భయపడాలి. నాకు న్యాయం కావాలి. ఇది నా హక్కు అంది. Krishnamukherjee /> నేను బయిటకు వెళ్లినప్పుడు నేను ఎందుకు ఏ షో చేయడం లేదని ప్రజలు నన్ను అడుగుతారు?. ఇదీ కారణం. అర్దం చేసుకోండి. మళ్లీ అదే సంఘటనలు రిపీట్ అవుతాయేమో అని నాకు భయంగా ఉంది?? నాకు న్యాయం కావాలి. ఆమె రాసుకొచ్చిన పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. ఆమె అభిమానులు రెస్పాండ్ అవుతున్నారు. కృష్ణ ముఖర్జీ ఈ పోస్ట్ను ఇనిస్ట్రాలో పెట్టిన వెంటనే, ఆమె స్నేహితులు మరియు తోటి నటీనటులు తమ సపోర్ట్ అందించారు. ఆ నిర్మాత ముంబైకి తిరిగి వచ్చినప్పుడు పోలీసులకు ఫిర్యాదు చేయడానికి సిద్ధంగా ఉండమని చెప్పారు. టీవి రంగానికి చెందిన శ్రద్ధా ఆర్య, నీనా కులకర్ణి, షిరీన్ మీర్జా మరియు ఇతరులు కూడా నిర్మాతపై పోరాడేందుకు తమ సపోర్ట్ ని అందించారు. నాగిన్ మరియు కుచ్ తో హై చిత్రాలలో కూడా కనిపించిన కృష్ణ ముఖర్జీ గత సంవత్సరం మార్చిలో బ్యూటీ చిరాగ్ బట్లీవాలాను వివాహం చేసుకున్నారు. ఈ వివాదం తర్వాత ఆమె షోలకు గ్యాప్ ఇస్తుందని చెప్తున్నారు. అయితే ఆమె కొత్తగా ఏ సీరియల్ కమిటవ్వలేదని వినికిడి. అలాగే ఈ వివాదంపై ఇంకా ప్రొడ్యూసర్ ఏమీ స్పందించలేదు.
Summer : భగభగమంటున్న భానుడు… మరో ఐదురోజు తీవ్ర వడగాడ్పులు
భానుడు భగభగ మండుతున్నాడు.రోజురోజుకు భానుడి తీవ్రత ఎక్కువవుతుంది. వడగాల్పులతో జనాలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి. ఎండలు దంచికొడుతుండడంతో భయటకు రావాలంటేనే జంకుతున్నారు. ఈ క్రమంలో మరో పిడుగులాంటి వార్తను అందించింది హైదరాబాద్ వాతావరణ కేంద్రం. మరో ఐదు రోజులు తీవ్ర వడగాడ్పులు ఉంటాయని తెలిపింది. మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, వనపర్తి, జోగులాంబ గద్వాల తదితర జిల్లాల్లో తీవ్ర వడగాడ్పులు వీచడంతో ఈ సీజన్లోనే రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు […]
అనుమానం పెనుభూతం.. నిజామాబాద్లో మహిళ అరెస్ట్
నిజామాబాద్: అనుమానం ఆ కుటుంబంలో విషాదం నింపింది. ఓ మహిళ తన భర్తను హత్య చేసింది. ఈ సంఘటన నిజామాబాద్ జిల్లా న్యాల్ కల్ లో చోటుచేసుకుంది. లావణ్య అనే మహిళ నిద్రిస్తున్న భర్త లక్ష్మణ్ (33)ను బండరాయితో కొట్టి చంపింది. తనపై అనుమానంతో చిత్రహింసలు పెట్టడంతోనే ఈ దారుణానికి ఒడిగట్టినట్లు తెలిపింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితురాలిని అరెస్ట్ చేసి విచారిస్తున్నారు.
మే 2 నుంచి హరే కృష్ణ కల్చర్ క్యాంప్స్
మే 2 నుంచి హరే కృష్ణ కల్చర్ క్యాంప్స్
శనిదేవుని పూజలో ఈ వస్తువులు పెడుతున్నారా.. చెడు ప్రభావాలు ఎదుర్కోవాల్సిందే !
గ్రహాలలో శని దేవుడు ఒక వ్యక్తికి అతని కర్మలను బట్టి ఫలితాలను అందించే ఏకైక గ్రహం.
AP Politics: సకుటుంబ సమేతంగా టీడీపీ అభ్యర్థి ప్రచారం
వలేటీవారి పాలెంలో జరిగిన టీడీపీ ఎన్నికల ప్రచారానికి ప్రజలు నీరాజనాలు పట్టారు.
వేధింపులు భరించలేక భర్తను చంపిన భార్య
వేధింపులు భరించలేక భర్తను చంపిన భార్య