Rs.2 lakhs | 15 మంది అరెస్ట్, నగదు స్వాధీనం
Rs.2 lakhs | 15 మంది అరెస్ట్, నగదు స్వాధీనం Rs.2 lakhs
పాలీసెట్–2026కు ఉరవకొండలో అన్ని ఏర్పాట్లు పూర్తి
విశాలాంధ్ర, ఉరవకొండ (అనంతపురం జిల్లా) : ఈనెల 25వ తేదీన ఉరవకొండలో తొలిసారిగా నిర్వహించనున్న పాలీసెట్–2026 పరీక్షలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని కోఆర్డినేటర్ కె. అశ్రఫ్ అలీ తెలిపారు. గురువారం విలేకరులతో మాట్లాడుతూ, ఈసారి మొత్తం 503 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారని వెల్లడించారు.పరీక్ష నిర్వహణ కోసం రెండు కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పరీక్ష జరుగుతుందని, అభ్యర్థులు తప్పనిసరిగా ఉదయం 9 గంటలలోపే […] The post పాలీసెట్–2026కు ఉరవకొండలో అన్ని ఏర్పాట్లు పూర్తి appeared first on Visalaandhra .
biggbossseason17 |బుల్లితెర నుంచి వెండితెర వరకు
biggbossseason17 | బుల్లితెర నుంచి వెండితెర వరకు biggbossseason17 | సోషల్ మీడియాలో
ఏపీ సెట్ పరీక్ష కేంద్రాన్ని పరిశీలించిన వీసీ సుదర్శన్ రావు
విశాలాంధ్ర – జేఎన్టీయూ ఏ: జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఏపీ ఈసెట్ పరీక్ష కేంద్రాలను గురువారం వీసీ ఆచార్య హెచ్ సుదర్శన్ రావు పరిశీలించారు. రాష్ట్రవ్యాప్తంగా మొదటి సెషన్ లో 95.79 ఉండగా , అనంతపురం జిల్లాలోని ఏడు కేంద్రాలలో 97.13% హాజరు అయ్యారు. వేసవి దృష్ట్యా విద్యార్థులకు త్రాగునీరు, అత్యవసర సేవలను అందిస్తున్నారు. The post ఏపీ సెట్ పరీక్ష కేంద్రాన్ని పరిశీలించిన వీసీ సుదర్శన్ రావు appeared first on Visalaandhra .
సెలవులు వచ్చేశాయ్.. మీ పిల్లల భవిష్యత్తు మార్ఛే 50 రోజులు.. ఆంధ్రప్రభ, వెబ్
Hyderabad |పలు ప్రాంతాల్లో వర్ష సూచన..
Hyderabad | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : హైదరాబాద్ లో వాతావరణం ఒక్కసారిగా
రోడ్డు ప్రమాద బాధితురాలికి ఆర్థిక సహాయాన్ని అందించిన చందన నాగేశ్వర్
విశాలాంధ్ర – కడియం : కడియం మేకల దిబ్బ సెంటర్ కు చెందిన షేక్ అబ్దుల్ కపూర్ ( నాగు ) కుమార్తె షేక్ అబుష ఇటీవల రోడ్డు ప్రమాదానికి గురై ఇంటి వద్దనే వైద్యం తీసుకుంటుంది. షేక్ అబ్దుల్ కపూర్ కుటుంబం చాలా నిరుపేద కుటుంబం వైద్యం చేయించుకోవడానికి ఆర్థికంగా ఇబ్బంది పడుతుంటే ఈ విషయాన్ని స్థానిక వైయస్ఆర్సీపీ నాయకుల ద్వారా తెలుసుకొని స్వయంగా కడియం వెళ్లి షేక్ అబ్దుల్ కపూర్ ( నాగు ) […] The post రోడ్డు ప్రమాద బాధితురాలికి ఆర్థిక సహాయాన్ని అందించిన చందన నాగేశ్వర్ appeared first on Visalaandhra .
Andhra Prabha Smart Edition |AP|ఎత్తుపెంపు/పెట్టుబడుల వెల్లువ
ఆంధ్రప్రభ స్మార్ట్ ఎడిషన్ 23-04-2026, 4.00PM ap పోలవరం ఎత్తుపెంపు.. వెబ్లో
ఆసుస్ కొత్త ల్యాప్టాప్ సిరీస్..ధర, ఫీచర్ల వివరాలివే!
ఆసుస్ తన కొత్త బిజినెస్ ల్యాప్టాప్లైన ఎక్స్పర్ట్బుక్ అల్ట్రాతో పాటు P3, P5 సిరీస్లను భారతదేశ టెక్ మార్కెట్లో విడుదల చేసింది. ఈ కొత్త శ్రేణిలో ఏఐ (AI) ఫీచర్లు, తేలికపాటి డిజైన్ ను అందించారు. కంపెనీ ఈ ల్యాప్టాప్లలో ఇంటెల్ కోర్ అల్ట్రా ప్రాసెసర్లు, మెరుగైన బ్యాటరీ లైఫ్, అధిక-నాణ్యత డిస్ప్లేలపై దృష్టి సారించింది. ముఖ్యంగా, ఈ పరికరాలు ప్రొఫెషనల్ వినియోగదారుల కోసం రూపొందించిన కోపైలట్ ప్లస్ పీసీ కేటగిరీలోకి వస్తాయి. ఈ క్రమంలో ఆసుస్ కొత్త ల్యాప్టాప్ సిరీస్ ధర, లభ్యత ఫీచర్ల గురించి వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏ మోడల్ ఎంత ఖరీదైనది ఇంటెల్ కోర్ అల్ట్రా ఎక్స్7 సిరీస్ 3 ప్రాసెసర్తో పనిచేసే ఆసుస్ ఎక్స్పర్ట్బుక్ అల్ట్రా భారత టెక్ మార్కెట్లో రూ.2,39,990 ప్రారంభ ధరతో లభిస్తుంది. అలాగే మార్న్ గ్రే, జెట్ ఫాగ్ రంగులలో లభించే ఎక్స్పర్ట్బుక్ పి3 సిరీస్ రూ.94,990 నుండి ప్రారంభంఅవుతుంది. కాగా, పి5 సిరీస్ మాత్రం రూ.214,990 నుండి లభిస్తుంది. అయితే, ఈ అన్ని మోడల్స్ ఫ్లిప్కార్ట్ ద్వారా కొనుగోలుకు వస్తాయి. ఎక్స్పర్ట్బుక్ అల్ట్రా ఏప్రిల్ 29వ తేదీ వరకు ప్రీ-ఆర్డర్ కోసం కూడా అందుబాటులో ఉంది. దీనితో పాటు 5 సంవత్సరాల వారంటీ, రూ.20,000 తక్షణ తగ్గింపు, నో-కాస్ట్ EMI వంటి ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ఎక్స్పర్ట్బుక్ అల్ట్రా: తేలికైన డిజైన్, శక్తివంతమైన ఏఐ పనితీరు ఎక్స్పర్ట్బుక్ అల్ట్రా ఈ సిరీస్లో అత్యంత ప్రీమియం, తేలికైన ల్యాప్టాప్. దీని బరువు సుమారు 0.99 కిలోలు. ఇది 1400 నిట్స్ వరకు బ్రైట్నెస్తో కూడిన 14-అంగుళాల WQXGA+ OLED లేదా టాండమ్ OLED టచ్స్క్రీన్ డిస్ప్లేను కలిగి ఉంది. ఇది ఇంటెల్ కోర్ అల్ట్రా సిరీస్ 3 ప్రాసెసర్, ఇంటెల్ ARC గ్రాఫిక్స్తో వస్తుంది. ఇది 64 GB వరకు RAM, 2 TB వరకు స్టోరేజ్ను అందిస్తుంది. ఈ ల్యాప్టాప్లో AI బూస్ట్ NPU అమర్చబడింది. ఇది 50 TOPs వరకు పనితీరును అందిస్తుంది. ఇది డాల్బీ అట్మోస్, ఆరు-స్పీకర్ల సెటప్, 1080p కెమెరా, పటిష్టమైన భద్రతా ఫీచర్లను కూడా అందిస్తుంది. P3, P5 సిరీస్: వ్యాపార వినియోగదారుల కోసం స్మార్ట్ ఎంపికలు ఈ ల్యాప్టాప్లు 14-అంగుళాల, 16-అంగుళాల డిస్ప్లే ఎంపికలను అందిస్తాయి. కొన్ని మోడళ్లలో యాంటీ-గ్లేర్, OLED స్క్రీన్లు కూడా ఉన్నాయి. పి3 సిరీస్లో ఇంటెల్ కోర్ అల్ట్రా 5, 7 ప్రాసెసర్లు ఉండగా, పి5 సిరీస్లో కొత్త అల్ట్రా 7 ప్రాసెసర్, ఏఐ (AI) సపోర్ట్ ఉన్నాయి. ఈ ల్యాప్టాప్లు 32GB వరకు ర్యామ్, 1TB వరకు స్టోరేజ్ను అందిస్తాయి. పనిని సులభతరం చేయడానికి వీటిలో ఏఐ ఎక్స్పర్ట్మీట్, మై ఏసస్ (My ASUS) వంటి టూల్స్ కూడా ఉన్నాయి. కనెక్టివిటీ, బ్యాటరీ, భద్రతా ఫీచర్లు కొత్త ఎక్స్పర్ట్బుక్ సిరీస్ వై-ఫై 7, బ్లూటూత్ 5.4, థండర్బోల్ట్ 4, ఒక యూఎస్బి పోర్ట్, హెచ్డిఎంఐ 2.1 వంటి కనెక్టివిటీ ఫీచర్లను అందిస్తుంది. ఎక్స్పర్ట్బుక్ అల్ట్రాలో 70-వాట్-అవర్ బ్యాటరీ, 90W ఛార్జింగ్ సపోర్ట్ ఉన్నాయి. P3, P5 మోడల్లు వేర్వేరు బ్యాటరీ, ఛార్జింగ్ ఎంపికలను అందిస్తాయి. భద్రత కోసం, అన్ని ల్యాప్టాప్లలో TPM సపోర్ట్, ఫింగర్ప్రింట్ సెన్సార్, IR కెమెరా, BIOS ప్రొటెక్షన్ ఉంటాయి. అంతేకాకుండా, అన్ని పరికరాలు మిలిటరీ-గ్రేడ్ మన్నికతో వస్తాయి.
భద్రతే ముఖ్యం: బ్యాంకులకు హైదరాబాద్ సీపీ సజ్జనార్ కీలక ఆదేశాలు
సైబర్ మోసాల కట్టడిపై బ్యాంకులతో హైదరాబాద్ సీపీ సజ్జనార్ ఉన్నతస్థాయి సమావేశం సైబర్ మోసాలకు అడ్డుకట్ట వేయడంలో బ్యాంకులు కీలకపాత్ర పోషించాలని, ‘జీరో మ్యూల్ అకౌంట్లు’ లక్ష్యంగా పనిచేయాలని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ స్పష్టం చేశారు. గురువారం నగరంలోని 45 ప్రభుత్వ, ప్రైవేట్ రంగ బ్యాంకులకు చెందిన 75 మంది సీనియర్ అధికారులతో ఆయన ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. సైబర్ నేరగాళ్లు అమాయక ప్రజల నుంచి దోచుకున్న డబ్బును మళ్లించేందుకు వాడే ‘మ్యూల్ అకౌంట్ల’ను […] The post భద్రతే ముఖ్యం: బ్యాంకులకు హైదరాబాద్ సీపీ సజ్జనార్ కీలక ఆదేశాలు appeared first on Visalaandhra .
ఆర్టీసీ కార్మికుడి ఆత్మహత్యయత్నం
ఆర్టీసీ కార్మికుడి ఆత్మహత్యయత్నం ఆంధ్రప్రభ ప్రతినిధి, వరంగల్ : వరంగల్ జిల్లా నర్సంపేట
Gold | అంతర్జాతీయ ప్రభావం… Gold | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ :
Andhra Prabha Smart Edition |TS|కదలని బస్సులు/. వెబ్లో వివరాలు
ఆంధ్రప్రభ స్మార్ట్ ఎడిషన్ 23-04-2026, 4.00PM ts సమ్మె సవాల్.. కదలని
AA23 గ్లోబల్ ట్రీట్ అవుతుంది — లోకేష్ అసిస్టెంట్ కాన్ఫిడెంట్ కామెంట్స్!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మరియు సెన్సేషనల్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ కాంబినేషన్లో రాబోతున్న AA23 పై అంచనాలు రోజురోజుకూ పెరుగుతూనే ఉన్నాయి. అనౌన్స్మెంట్ థీమ్ మ్యూజిక్ సోషల్ మీడియాను ఊపేస్తున్న తరుణంలో, తాజాగా లోకేష్ అసోసియేట్ రత్నకుమార్ చేసిన వ్యాఖ్యలు ఈ ప్రాజెక్ట్పై హైప్ను మరో స్థాయికి తీసుకెళ్లాయి. ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన రత్నకుమార్, ఈ సినిమా కేవలం పాన్ ఇండియా లెవెల్కే పరిమితం కాదని స్పష్టం చేశారు. కథకు ఉన్న ఇంటర్నేషనల్ అప్పీల్ వల్ల […] The post AA23 గ్లోబల్ ట్రీట్ అవుతుంది — లోకేష్ అసిస్టెంట్ కాన్ఫిడెంట్ కామెంట్స్! appeared first on Telugu Bullet .
ఎండల తీవ్రత దృష్ట్యా జనగణన శిక్షణను ఒక పూట కుదించాలి
ఎండల తీవ్రత దృష్ట్యా జనగణ శిక్షణను ఒక పూట కుదించాలి ఉట్నూర్, ఆంధ్రప్రభ
కమ్మిన్స్కి కెప్టెన్సీ వద్దు.. ఇషాన్నే కొనసాగిస్తే మంచిది: భజ్జీ
ఇండియన్ ప్రీమియర్ లీగ్లో సన్రైజర్స్ హైదరాబాద్కు ఎన్నో మరపురాని విజయాలు అందించాడు ప్యాట్ కమ్మిన్స్. తన కెప్టెన్సీలో ఎస్ఆర్హెచ్ 2024 ఫైనల్స్కి కూడా చేరింది. అయితే గాయం కారణంగా ఈ సీజన్లో ఇప్పటివరకూ ప్యాట్ కమ్మిన్స్ ఆడలేదు. అతడి స్థానంతో ఇషాన్ కిషన్ సారథ్య బాధ్యతలు తీసుకున్నాడు. ఇషాన్ కెప్టెన్గా మంచి గుర్తింపు తెచ్చుకుంటున్నాడు. ఏడు మ్యాచుల్లో మూడు మ్యాచులు ఓడినప్పటికీ.. హోం గ్రౌండ్లో వరుసగా జరిగిన మూడు మ్యాచుల్లో జట్టును గెలిపించి తన కెప్టెన్సీ సత్తాను చాటి చెప్పాడు. ఇప్పుడు కమ్మిన్స్ గాయం నుంచి కోలుకొని.. తిరిగి జట్టుతో జత కట్టాడు. అయితే కమ్మిన్స్ వచ్చినా.. ఇషాన్నే కెప్టెన్గా కొనసాగించాలని పలువురు మాజీలు అభిప్రాయపడుతున్నారు. టీం ఇండియా మాజీ కోచ్ సంజయ్ బంగర్ ఇషాన్నే సారథిగా కొనసాగించాలని అభిప్రాయపడ్డాడు. టీం ఇండియ స్పిన్ దిగ్గజం హర్భజన్ సింగ్ కూడా ఇషాన్కే ఓటు వేశాడు. కమ్మిన్స్ ఎస్ఆర్హెచ్ను 2024 ఫైనల్స్ వరకూ తీసుకుపోయిన మాట వాస్తవమే కానీ.. ఈ సీజన్లో ఇషాన్తో ఆటగాళ్లకి మంచి సమన్వయం కుదిరిందని భజ్జీ అన్నాడు. అందుకే కమ్మిన్స్కి కెప్టెన్సీ వద్దని ఇషాన్నే కెప్టెన్గా కొనసాగించాలని అభిప్రాయపడ్డాడు.
కార్యకర్తల కుటుంబాలకు అండగా ఉంటాం
కార్యకర్తల కుటుంబాలకు అండగా ఉంటాం చిట్యాల, ఆంధ్రప్రభ : కార్యకర్తల కుటుంబాల కష్టసుఖాల్లో
పోకో నుంచి రెండు అత్యంత సరసమైన స్మార్ట్ ఫోన్స్ లాంచ్..
చాలారోజుల నుంచి తక్కువ ధరలో ఎక్కువ బ్యాటరీ లైఫ్ అందించి, రోజువారీ పనులను సులభంగా నిర్వహించగల స్మార్ట్ఫోన్ కోసం చూస్తున్నట్లయితే, మీకో గుడ్ న్యూస్! తాజాగా పోకో తన కొత్త బడ్జెట్ స్మార్ట్ ఫోన్లను లాంచ్ చేసింది. వీటిని భారత టెక్ మార్కెట్లో పోకో C81, పోకో C81X పేరిట విడుదల చేసింది. పోకో C81లో 6300mAh పెద్ద బ్యాటరీ ఉండగా, C81Xలో 5200mAh బ్యాటరీ ఉంది. అయితే, ఈ రెండు ఫోన్లు 15W ఛార్జింగ్, రివర్స్ ఛార్జింగ్ సపోర్ట్ను కూడా అందిస్తాయి. ఈ నేపథ్యంలో ఈ రెండు ఫోన్ల ధర, మొదటి సేల్, ఫీచర్లను వివరంగా చూద్దాం పోకో C81 ధర, లభ్యత, ఫీచర్లు పోకో C81 ఒకే వేరియంట్లో అందుబాటులో ఉంది. అది 4GB RAM + 64GB స్టోరేజ్ వేరియంట్. దీని ధర రూ.10,999. ఈ స్మార్ట్ ఫోన్ ఇండియాలో ఏప్రిల్ 27 మధ్యాహ్నం 12 గంటల నుండి ఫ్లిప్కార్ట్లో విక్రయానికి రానుంది.ఈ పరికరం ఎలైట్ బ్లాక్, ఐస్ బ్లూ, సన్సెట్ గోల్డ్ రంగులలో లభిస్తుంది. ఫీచర్ల విషయానికి వస్తే..పోకో C81 పరికరం 120Hz రిఫ్రెష్ రేట్తో కూడిన పెద్ద 6.9-అంగుళాల HD+ డిస్ప్లేను కలిగి ఉంది. దీనివల్ల స్క్రీన్ చాలా సున్నితంగా పనిచేస్తుంది. ఈ ఫోన్ యూనిసోక్ T7250 ప్రాసెసర్తో పనిచేస్తుంది. ఇది కాల్స్ చేయడం, వాట్సాప్ వీడియోలు చూడటం వంటి రోజువారీ ఉపయోగాలకు బాగుంటుంది. ఈ మొబైల్ 4GB RAM+ 64GB స్టోరేజ్తో వస్తుంది. దీనిని మైక్రో SD కార్డ్ ద్వారా 2TB వరకు విస్తరించుకోవచ్చు. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 16 ఆధారిత హైపర్ఓఎస్ 3 పై పనిచేస్తుంది. కంపెనీ నాలుగు సంవత్సరాల ఓఎస్ అప్డేట్లను అందిస్తుందని హామీ ఇస్తోంది. కెమెరా పరంగా, ఇందులో 13MP డ్యూయల్ రియర్ కెమెరా సెటప్, ముందువైపు 8MP సెల్ఫీ కెమెరా ఉన్నాయి. దీని అతిపెద్ద ప్రత్యేకత బిగ్ 6300mAh బ్యాటరీ. ఇది 15W ఫాస్ట్ ఛార్జింగ్, 7.5W రివర్స్ ఛార్జింగ్కు కూడా సపోర్ట్ చేస్తుంది. పోకో C81Xలో ధర, లభ్యత, ఫీచర్లు ఈ స్మార్ట్ ఫోన్ కూడా ఒకే వేరియంట్లో అందుబాటులో ఉంది. 3GB + 64GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.9,999. ఈ పరికరం ఏప్రిల్ 27 మధ్యాహ్నం 12 గంటల నుండి ఫ్లిప్కార్ట్లో కొనుగోలుకు ఉంటుంది. కాగా, ఇది సన్సెట్ గోల్డ్ రంగులో అందుబాటులో ఉంది. ఫీచర్ల పరంగా, పోకో సి81ఎక్స్ ఈ సిరీస్లో కొంచెం చవకైన, మరింత బేసిక్ వెర్షన్. ఇందులో 120Hz రిఫ్రెష్ రేట్తో 6.88-అంగుళాల HD+ డిస్ప్లే ఉంది. ఇది యూనిసోక్ టి7250 ప్రాసెసర్తో పనిచేస్తుంది. ఇది కొంచెం తక్కువ ర్యామ్ 3GB + 64GB స్టోరేజ్ను అందిస్తుంది. దీనిని మైక్రోఎస్డి కార్డ్ ద్వారా విస్తరించుకోవచ్చు. కెమెరా విషయానికి వస్తే, ఇందులో 13MP సింగిల్ రియర్ కెమెరా, 8MP ఫ్రంట్ కెమెరా ఉన్నాయి. ఇందులో 5200mAh బ్యాటరీ ఉంది. ఈ ఫోన్ 15W ఛార్జింగ్, 7.5W రివర్స్ ఛార్జింగ్కు సపోర్ట్ చేస్తుంది.
విజయవాడ కోర్టు భవనంలో నిలిచిన లిఫ్ట్..లిఫ్ట్లో చిక్కుకున్న లాయర్లు..
విజయవాడ నగరంలోని కోర్టులో గురువారం హై టెన్షన్ నెలకొంది. విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో కోర్టు భవనంలో లిఫ్ట్ ఆగిపోయింది. ఏడు, ఎనిమిది అంతస్తుల మధ్య నిలిచిన లిఫ్ట్లో 6గురు లాయర్లు చిక్కుకుపోయారు. విద్యుత్ సరఫరా పునరుద్ధరించినప్పటికీ లిఫ్ట్ కదలలేదు. సమాచారం అందిన వెంటనే ఫైర్ సర్వీస్, పోలీస్ అధికారులు కోర్టు కాంప్లెక్స్ వద్దకు చేరుకున్నారు. లిఫ్ట్ మెయింటెనిన్స్ సిబ్బందిని కూడా అధికారులు పిలిపించారు. చివరకు అతికష్టం మీద లిఫ్ట్లో ఇరుక్కుపోయిన ఐదుగురు లాయర్లను ఫైర్ సిబ్బంది క్షేమంగా […] The post విజయవాడ కోర్టు భవనంలో నిలిచిన లిఫ్ట్..లిఫ్ట్లో చిక్కుకున్న లాయర్లు.. appeared first on Visalaandhra .
ipl23april |ఐపీఎల్ ఎల్-క్లాసికో: ముంబై vs చెన్నైఉత్కంఠభరిత పోరు
ipl23april | ఐపీఎల్ ఎల్-క్లాసికో: ముంబై vs చెన్నైఉత్కంఠభరిత పోరు ipl23april |
రిజిస్ట్రేషన్ ఆఫీసులో విజిలెన్స్ సోదాలు..!
రిజిస్ట్రేషన్ ఆఫీసులో విజిలెన్స్ సోదాలు..! ఆంధ్రప్రభ బ్యూరో, ఉమ్మడి అదిలాబాద్ : అవినీతి,
48 గంటల్లో బిహారి హత్య కేసు ఛేదించిన పోలీసులు..
కరీమాబాద్, ఆంధ్రప్రభ : గ్రేటర్ వరంగల్ అజాం జాహి మిల్స్ కాలనీ పోలీస్
వెలిదండ పాఠశాల అభివృద్ధికి భారీ సాంస్కృతిక మేళా…
గరిడేపల్లి, ఆంధ్రప్రభ : గ్రామ పాఠశాల రూపురేఖలను మార్చేందుకు, విద్యార్థులకు మెరుగైన వసతులు
Video : Exclusive Interview with Hero Adivi Sesh
The post Video : Exclusive Interview with Hero Adivi Sesh appeared first on Telugu360 .
అంజన్న ఆలయ పునః నిర్మాణానికి విరాళం అందజేత
ఊట్కూర్, ఆంధ్రప్రభ : నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండల పరిధిలోని బిజ్వార్ శ్రీ
అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు సన్మానం
చౌటుప్పల్, ఆంధ్రప్రభ ; విద్యార్థులు పట్టుదలతో చదివి తమ లక్ష్యాన్ని చేరుకోవాలని యాదాద్రి
పెళ్లి కాకుండానే తల్లైంది.. టాయ్లెట్లో బిడ్డను కని.. పీక కోసేసింది..
కర్ణాటకలో దేవనహళ్లిలోని దారుణం చోటు చేసుకుంది. ఓ 19 ఏళ్ల యువతి టాయ్లెట్లో బిడ్డకు జన్మనిచ్చి.. ఆ బిడ్డ పీక కోసి చంపేసి ఓ సంచిలో పడేసింది. ఫాక్స్కాన్ సంస్థకు చెందిన తయారీ ప్లాంటులో ఈ దారుణం జరిగింది. ఆ యువతికి వివాహం కాలేదని.. ఈ విషయం తెలిస్తే ఎక్కడ పరువుపోతుందనే భయంతోనే ఈ దారుణానికి ఒడిగట్టినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఆ రోజు డెలివరీ అవుతుందని ఆమె ఊహించకపోయి ఉండొచ్చని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. తరువాత మరొకరు వాష్రూంలోకి వెళ్లడంతో అసలు విషయం బయటపడింది. బిడ్డ పుట్టిన వెంటనే చంపేసినట్లు గుర్తించారు. బుధవారం ఈ ఘటన జరిగింది. ప్రస్తుతం ఆ యువతికి ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.
‘పెద్ది’లో ఆ ఒక్క సాంగ్ సస్పెన్స్ — శృతి హాసన్ ఫైనల్?
మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, జాన్వీ కపూర్ హీరోయిన్గా దర్శకుడు బుచ్చిబాబు సానా తెరకెక్కిస్తున్న అవైటెడ్ చిత్రం ‘పెద్ది’ పై అంచనాలు అమితంగా నెలకొన్నాయి. అయితే సినిమా పూర్తి కావడానికి ఇంకా ఒక్క సాంగ్ మాత్రమే మిగిలి ఉంది. కానీ ఆ ఒక్క సాంగ్ చుట్టూ కొనసాగుతున్న సస్పెన్స్ మాత్రం సినిమా కంటే ఎక్కువ రచ్చగా మారింది. ఆ సాంగ్లో నటించే హీరోయిన్ పేరు ఒకోకటిగా మారుతూ వస్తోంది. తాజా సమాచారం ప్రకారం ఆ పాత్రకు […] The post ‘పెద్ది’లో ఆ ఒక్క సాంగ్ సస్పెన్స్ — శృతి హాసన్ ఫైనల్? appeared first on Telugu Bullet .
Fact Check: Fake message claims that IMD warns that temperature will increase to 55°C
Viral claim that IMD warned of 45–55C heatwave from April 29 to May 12 is false. No such extreme alert issued by India Meteorological Department.
5000years |మహాత్మా గాంధీ ఇరాన్కు ఆదర్శప్రాయం..
5000years | మహాత్మా గాంధీ ఇరాన్కు ఆదర్శప్రాయం.. 5000years | భారత్, ఇరాన్
జగిత్యాల, ఆంధ్రప్రభ ; జగిత్యాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణ ఘటన
4 hours |నూతన దంపతుల ఆదర్శం వైరల్
4 hours | నూతన దంపతుల ఆదర్శం వైరల్ 4 hours |
ఆంగ్ల ఉపాధ్యాయుడికి అంతర్జాతీయ అచీవర్స్ అవార్డు
రఘునాథపల్లి, ఆంధ్రప్రభ : ముప్పై ఏళ్లుగా ఆంగ్ల బోధనలో విశేష సేవలు అందిస్తున్న
రైతులను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే…
రైతులను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే… బెజ్జంకి, ఆంధ్రప్రభ : రైతుల పండించిన వడ్లు
కొనుగోలు కేంద్రం ప్రారంభించిన ఏఎంసి చైర్మెన్..
కొనుగోలు కేంద్రం ప్రారంభించిన ఏఎంసి చైర్మెన్.. బెజ్జంకి, ఆంధ్రప్రభ : మండలంలోని ముత్తన్నపేట,
మొక్కజొన్న కొనుగోలు కేంద్రాల వద్ద రైతులతో ధర్నా
నల్లబెల్లి, ఆంధ్రప్రభ : మొక్కజొన్న కొనుగోలు కేంద్రాల వద్ద నెలకొన్న సమస్యలను పరిష్కరించాలంటూ
మైనారిటీ కోటాలో కో ఆప్షన్ సభ్యులు వీరే..!
మైనారిటీ కోటాలో కో ఆప్షన్ సభ్యులు వీరే..! మోత్కూర్, ఆంధ్రప్రభ : మోత్కూర్
Polling |మే 4న స్వీట్లు పంచుతాం..
Polling | మే 4న స్వీట్లు పంచుతాం.. Polling | ఆంధ్రప్రభ, వెబ్
పేదల సంక్షేమమే ప్రభుత్వం లక్ష్యం..
పేదల సంక్షేమమే ప్రభుత్వం లక్ష్యం.. ఆంధ్రప్రభ ప్రతినిధి, భూపాలపల్లి : పేదల సంక్షేమమే
కాంగ్రెస్ ఆర్టిసి కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలి: తలసాని
హైదరాబాద్: ఆర్టిసి కార్మికుల జీవితాలతో యాజమాన్యం, సిఎం రేవంత్ రెడ్డి సర్కార్ ఆడుకుంటుందని బిఆర్ఎస్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆరోపించారు. రేవంత్ సర్కార్ మెడలు వంచి డిమాండ్లను సాధించుకుందామని అన్నారు. ఆర్టిసి కార్మికుల నిరసనలో సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఆర్టిసి కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని సూచించారు. ఆర్టిసి కార్మికులను విధుల్లోకి రావాలని ఎండి బెదిరిస్తున్నారని, ఆర్టిసిని ప్రైవేటు పరం చేసేందుకు సర్కార్ యత్నిస్తోందని విమర్శించారు. ఆర్టిసి కార్మికులకు బిఆర్ఎస్ అండగా ఉంటుందని, కేబినెట్ భేటీలో ఆర్టిసి కార్మికుల సమస్యలకు పరిష్కారం చూపాలని అన్నారు. ఎలక్ట్రిక్ బస్సులను ప్రైవేట్ వ్యక్తులతో కాకుండా ఆర్టిసి డైవర్లతో నడిపించాలని సూచించారు. ఆర్టిసి కార్మికులను రోడ్డున పడేస్తే మరో ఉద్యమానికి శ్రీకారం చుడతామని, ఆర్టిసి కార్మికుల డిమాండ్లు నెరవేర్చకపోతే సచివాలయం ముట్టడిస్తామని తలసాని శ్రీనివాస్ యాదవ్ హెచ్చరించారు.
పార్టీ బలోపేతం కోసం ప్రతి కార్యకర్త కృషి చేయాలి…
పార్టీ బలోపేతం కోసం ప్రతి కార్యకర్త కృషి చేయాలి… మాజీ ఎమ్మెల్యే చల్లా
‘రాకా’ నుంచి తప్పుకున్న దీపిక.. క్లారిటీ ఇచ్చిన చిత్ర యూనిట్
అల్లు అర్జున్ హీరోగా అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ చిత్రం ‘రాకా’. ఈ సినిమాలో అల్లు అర్జున్కు జోడీగా దీపిక పదుకొనే నటిస్తున్నారనే విషయం తెలిసిందే. అయితే తాజాగా దీపిక ఈ సినిమా నుంచి తప్పుకున్నారనే వార్తలు సోషల్మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ సినిమాలో ఆమె పలు డేంజరస్ యాక్షన్ సన్నివేశాలు చేయాల్సి వస్తుంది. అయితే దీపికా ఇటీవలే మరోసారి గర్భం దాల్చారు. దీంతో ఆమె స్టంట్స్ చేయలేరని.. ఆమె స్థానంలో వేరే హీరోయిన్ని తీసుకున్నారని గుసగుసలు వినిపించాయి. తాజాగా ఈ రూమర్స్ని ‘రాకా’ టీమ్ ఖండించింది. సినిమాలో దీపిక పాత్ర నిడివి తగ్గించారనే ప్రచారాన్ని కూడా కొట్టేసింది. ఈ సినిమాలో ఆమె పాత్ర చాలా కీలకమైనదని షూటింగ్ కూడా అనుకున్న షెడ్యూల్ ప్రకారమే సాగుతోందని స్ఫష్టం చేసింది. రూమర్స్ షేర్ చేయవద్దని విజ్ఞప్తి చేసింది. ఇక ఈ సినిమాలో దీపికతో పాటు మరికొందరు హీరోయిన్స్ కూడా నటిస్తున్నారని తెలుస్తోంది. రష్మిక, జాన్వీ కపూర్, మృణాల్ ఠాకూర్ల పేర్లు వినిపిస్తున్నాయి. అయితే దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఇక ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది.
మత్తు వ్యసనాల నిర్మూలనకు భారీ వాకథాన్…
మత్తు వ్యసనాల నిర్మూలనకు భారీ వాకథాన్… డ్రగ్ ఫ్రీ కర్నూల్” లక్ష్యంగా చైతన్య
వరంగల్ కమిషనరేట్ పరిధిలో ఇద్దరు ఎస్ఐల సస్పెన్షన్
నర్సంపేట, ఆంధ్రప్రభ : వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో అవినీతి పాలవుతున్నారనే ఆరోపణలతో
పెట్రోల్, డీజిల్ ధరల పెంపు వార్తలను ఖండించిన కేంద్ర పెట్రోలియం మంత్రిత్వశాఖ #Petrol #Diesel
‘ఆదర్శ కుటుంబం’లో హర్షవర్ధన్ అవుట్ — థమన్ ఇన్!
విక్టరీ వెంకటేష్ హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కిస్తున్న ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘ఆదర్శ కుటుంబం’ అనౌన్స్మెంట్ నుండే మంచి బజ్ సొంతం చేసుకుంది. అనిమల్ ఫేమ్ సంగీత దర్శకుడు హర్షవర్ధన్ రామేశ్వర్ ఈ చిత్రానికి మ్యూజిక్ అందిస్తున్నాడని అనౌన్స్ అయినప్పుడు అభిమానులు ఎంతో ఎగ్జైట్ అయ్యారు. అయితే తాజాగా ఒక షాకింగ్ ట్విస్ట్ వెలువడింది. హర్షవర్ధన్ రామేశ్వర్ ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నట్లు తెలుస్తోంది. ఆయన స్థానంలో త్రివిక్రమ్తో సాలిడ్ ట్రాక్ రికార్డు కలిగిన థమన్ […] The post ‘ఆదర్శ కుటుంబం’లో హర్షవర్ధన్ అవుట్ — థమన్ ఇన్! appeared first on Telugu Bullet .
సోలార్ ఎనర్జీకి ప్రాధాన్యం ఇవ్వాలి: చంద్రబాబు
అమరావతి: వైసిపి హయాంలో పరిశ్రమలు వెనక్కు వెళ్లాయని ఎపి సిఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. సంక్షేమం, అభివృద్ధి అందిస్తామని హామీ ఇస్తే కూటమిని గెలిపించారని అన్నారు. అనకాపల్లి జిల్లా రాంబిల్లిలో క్లీన్ ఎనర్జి ప్లాంట్ ప్రాజెక్టు కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి చంద్రబాబు పాల్గొన్నారు. మొత్తం రూ.5,400 కోట్ల పెట్టుబుడులతో ప్రాజెక్టు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా అనకాపల్లిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ..2019- 2024 మధ్య రాష్ట్రంలో విధ్వంసం చేశారని, గత ప్రభుత్వం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిందని విమర్శించారు. వైసిపి హయాంలో ఎక్కడ చూసినా అవినీతి అని మండిపడ్డారు. ఉచితంగా సోలార్ ఎనర్జీని వినియోగించుకోలేదని, గత ప్రభుత్వం విద్యుత్ ఛార్జీల పేరుతో ప్రజల అదనపు భారం మోపిందని ధ్వజమెత్తారు. భవిష్యత్ లో ఆర్టిసి బస్సులన్నీ వైయ్యికి పైగా ఎలక్ట్రిక్ బస్ లుగా మారుస్తామని, ప్రతీ ఇల్లు ఒక విద్యుత్ ఉత్పత్తి కేంద్రంగా మారాలని అన్నారు. రైతులు కూడా పొలం దగ్గరే కరెంటు ఉత్పత్తి చేసుకోవాలని, రూ.20 లక్షల 74 వేల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు జరిగాయని తెలియజేశారు. ఎంవొయూ చేసి మూలకు పడేయం తమ పాలసీ కాదని, ఎవరికి ఎంత కరెంటు కావాలో అంత కరెంటు ఇస్తామని అన్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నుంచి ఆఫ్ డూయింగ్ బిజినెస్ కి చేరుకున్నామని చంద్రబాబు పేర్కొన్నారు. 22 నెలలుగా ఒక్క పైసా కరెంటు ఛార్జీ పెంచలేదని, కూటమి ప్రభుత్వం అధికారం లోకి వచ్చిన తర్వాత కరెంట్ సమస్యలు పరిష్కరించామని అన్నారు. ప్రజలపై విద్యుత్ ఛార్జీల భారం పడకుండా చేశామని, గత ప్రభుత్వం ప్రజలపై ట్రూఫ్ అప్ ఛార్జీల భారం వేస్తే.. తాము తగ్గించామని అన్నారు. భవిష్యత్ లో కరెంటు ఛార్జీలు పెంచబోమని హామీ ఇస్తున్నామని, తక్కువ ఖర్చుతో కరెంట్ ఉత్పత్తి జరగాలని రైతులకు సూచించారు. సోలార్ ఎనర్జీకి ప్రాధాన్యం ఇవ్వాలని, రైతులే కరెంట్ ఉత్పత్తి చేసుకునే పరిస్థితి రావాలని అన్నారు. రెండు మూడేళ్లలో 40 లక్షల రూప్ టాప్ కరెంట్ లభిస్తుందని, భవిష్యత్ లో 5వేల ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు.
సిఎస్కె క్యాంప్లో విషాదం.. స్టార్ ప్లేయర్ తల్లి కన్నుమూత
చెన్నై సూపర్ కింగ్స్ ప్రాంచైజీ క్యాంపులో విషాదం చోటు చేసుకుంది. ఇప్పటికే ఈ సీజన్లో ఓటములతో సతమతమవుతున్న ఆ జట్టులో ఓ సభ్యుడికి కోలుకోలేని దుఃఖం వచ్చింది. జట్టు పేసర్ ముకేశ్ చౌదరికి మాతృవియోగం కలిగింది. అతడి తల్లి ప్రేమ్ దేవి కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ.. ముంబైలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని సిఎస్కె తమ సోషల్మీడియా ద్వారా వెల్లడించింది. ముకేశ్ కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేసింది. కష్ట సమయంలో ముకేశ్తో ఉన్నామని భరోసా ఇచ్చింది. తల్లి అంత్యక్రియల కోసం ముకేశ్ తన స్వస్థలానికి వెళ్లడంతో ఇవాళ ముంబై ఇండియన్స్తో జరిగే కీలక మ్యాచ్కి అతడు అందుబాటులో ఉండే అవకాశం లేదు. ఇప్పటికే గాయాల కారణంగా బలహీనపడిన సిఎస్కె బౌలింగ్ విభాగానికి ఇది మరో భారీ ఎదురుదెబ్బగా మారింది.
పోషక ఆహారంతో సంపూర్ణ ఆరోగ్యం… నచ్చన్ ఎల్లాపూర్ సర్పంచ్ బొడ్డు స్పందన కడెం,
యడ్లపాడు స్వర్ణ గ్రామం 2కు ISO9001 -2015 ధృవపత్రం మంజూరు..
యడ్లపాడు స్వర్ణ గ్రామం 2కు ISO9001 -2015 ధృవపత్రం మంజూరు.. యడ్లపాడు, ఆంధ్రప్రభ
‘ఇక అమెరికాను వీడి వెళ్లిపోదాం ’.. 40శాతం మంది భారతీయుల ఆలోచన ఇదే…
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండో దఫా పాలనలో అమలు చేస్తున్న విధానాలు దేశవ్యాప్తంగా వ్యతిరేకతను రేకెత్తిస్తున్నాయి. ముఖ్యంగా అమెరికా అమెరికన్లకు మాత్రమే అనే నినాదం వలసదారులపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఈ పరిస్థితుల్లో విదేశీ సంతతి పౌరులు అమెరికాను విడిచిపెట్టే ఆలోచనలో ఉన్నట్లు స్పష్టమవుతోంది. అమెరికా నుంచి శాశ్వతంగా వెళ్లిపోవాలని ప్రతి పది మంది ఇండియన్-అమెరికన్లలో నలుగురు ఆలోచిస్తున్నట్లు తాజాగా ఓ సర్వేలో వెల్లడైంది. అమెరికాలో జీవన విధానం, ప్రభుత్వ నిర్ణయాలపై కార్నెగీ ఎండోమెంట్ నిర్వహించిన […] The post ‘ఇక అమెరికాను వీడి వెళ్లిపోదాం ’.. 40శాతం మంది భారతీయుల ఆలోచన ఇదే… appeared first on Visalaandhra .
మహిళల సంరక్షణకు ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ
మహిళల సంరక్షణకు ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చల్లపల్లి సీఐ ఈశ్వరరావు ఘంటసాల –
Students |అప్పటి నుండే రెండో విడత పరీక్షలు..
Students | అప్పటి నుండే రెండో విడత పరీక్షలు.. Students | ఆంధ్రప్రభ,
Terrible incident |కుటుంబ కలహాలే కారణమా..?
Terrible incident | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : నంద్యాల జిల్లాలో దారుణ
బెంగాల్ ముర్షిదాబాద్లో పోలింగ్ వేళ బాంబు దాడి.. పలువురికి గాయాలు
పశ్చిమ బెంగాల్లోని ముర్షిదాబాద్ జిల్లాలో పోలింగ్ సందర్భంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.నవడా ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తులు క్రూడ్ బాంబు విసిరినట్లు సమాచారం.ఈ ఘటనలో పలువురు గాయపడగా, ఓటర్లు, స్థానికులు భయాందోళనకు గురయ్యారు.గాయపడిన వారిని సమీప ఆసుపత్రులకు తరలించారు. అయితే గాయపడిన వారి సంఖ్య, వారి ఆరోగ్య పరిస్థితిపై స్పష్టత లేదు. పోలింగ్కు ముందు రాత్రి రాయ్పూర్ గ్రామంలో తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ), సీపీఐ(ఎం) కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. రెండు దశల్లో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలుఈ […] The post బెంగాల్ ముర్షిదాబాద్లో పోలింగ్ వేళ బాంబు దాడి.. పలువురికి గాయాలు appeared first on Visalaandhra .
సారపాకలో అంగన్వాడీ టీచర్లకు స్మార్ట్ ఫోన్ల పంపిణీ
ఖమ్మం, ఆంధ్రప్రభ ; భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సారపాకలోని వాసవి ఫంక్షన్ హాల్లో
‘వారణాసి’ఎక్స్క్లూజివ్ ఫుటేజ్ మెక్సికోలో స్క్రీనింగ్!
సూపర్స్టార్ మహేష్ బాబు హీరోగా, ప్రియాంకా చోప్రా జోనస్ మరియు పృథ్వీరాజ్ సుకుమారన్ కలయికలో గ్లోబల్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్న ‘వారణాసి’ అంతర్జాతీయ స్థాయిలో అత్యంత అంచనాలు నెలకొన్న ప్రాజెక్ట్గా నిలుస్తోంది. పాన్ వరల్డ్ లెవెల్లో ఒక భారతీయ చిత్రంపై ఇంత ఆసక్తి నెలకొనడం నిజంగా అపూర్వమైన విషయం. ఇటీవల కాన్ ఫిల్మ్ ఫెస్టివల్లో వారణాసి ప్రెజెన్స్ కనిపించకపోవడంతో పలు వ్యాఖ్యలు వినిపించాయి. అయితే మేకర్స్ దానికి బదులుగా మరో పవర్ఫుల్ ప్లాన్తో ముందుకు వచ్చారు. […] The post ‘వారణాసి’ ఎక్స్క్లూజివ్ ఫుటేజ్ మెక్సికోలో స్క్రీనింగ్! appeared first on Telugu Bullet .
AK-47 bullets |నలుగురు అరెస్ట్…
AK-47 bullets | నలుగురు అరెస్ట్… AK-47 bullets | ఆంధ్రప్రభ, వెబ్
జాగ్రత్తలు పాటిస్తూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి…
జాగ్రత్తలు పాటిస్తూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి… ఇంచార్జి కలెక్టర్ మచిలీపట్నం – ఆంధ్రప్రభ :
37% voting |తమిళనాడులో హోరెత్తుతున్న పోలింగ్
37% voting | తమిళనాడులో హోరెత్తుతున్న పోలింగ్ 37% voting | ఆంధ్రప్రభ
‘ఆదర్శ కుటుంబం’ నుంచి లేటెస్ట్ అప్డేట్.. మ్యూజిక్ డైరెక్టర్ ఎవరంటే..
విక్టరీ వెంకటేష్ హీరోగా, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమా ‘ఆదర్శ కుటుంబం’. హారిక అండ్ హాసని క్రియేషనన్స్ బ్యానర్పై ఈ సినిమాను ఎస్.రాధాకృష్ణ (చినబాబు) నిర్మిస్తున్నారు. ‘హౌస్ నె0.47’ అనేది ఈ సినిమా ఉపశీర్షిక. వెంకీ-త్రివిక్రమ్ కాంబినేషన్లో వస్తున్న సినిమా ఇది కావడంతో దీనిప చాలా అంచనాలు ఉన్నాయి. తాజాగా ఈ సినిమా గురించి సోషల్మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సినిమాకి తొలుత హర్షవర్థన్ రామేశ్వర్ను సంగీత దర్శకుడిగా అనుకున్నారు. ఏం జరిగిందో తెలియదు కానీ.. ఇప్పుడు అతడు సినిమా నుంచి తప్పుకున్నట్లు సమాచారం. అతడి స్థానంలో తమన్ని ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడని.. సోషల్మీడియాలో అనుకుంటున్నారు. అయితే దీనిపై ఇప్పటివరకూ ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.
భైరవపట్నం జడ్పీ ఉన్నత పాఠశాలలో ముగిసిన శతాబ్ధి వేడుకలుస్ఫూర్తి నింపిన పూర్వ విద్యార్థుల సందేశాలుఅలరించిన చిన్నారుల సాంస్కృతికప్రదర్శనలువిశాలాంధ్ర-విజయవాడ: సరస్వతీ నిలయంలో శత వసంతోత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. ప్రధానోపాధ్యాయుడు, పాఠశాల నిర్వహణ కమిటీ పర్యవేక్షణలో ఉపాధ్యాయులు, గ్రామస్థుల సహాయ సహకారాలతో మూడు రోజుల పాటు నిర్వహించిన శతాబ్ధి వేడుకలు గురువారం ముగిశాయి. 1926, బ్రిటీష్ పాలనలో ఏలూరు జిల్లా (పూర్వపు కష్ణా) మండవల్లి మండలం భైరవపట్నంలో మండల పరిషత్ పాఠశాలగా అంకురార్పణ జరిగింది. దినదిన పరివర్తనతో నేడు […] The post శత వసంతాల సరస్వతీ నిలయం appeared first on Visalaandhra .
భూపాలపల్లి ఆర్టీసీ డిపోలో ఉద్రిక్తత..
భూపాలపల్లి రూరల్, ఆంధ్రప్రభ ; భూపాలపల్లి ఆర్టీసీ డిపోలో గురువారం ఉద్రిక్త పరిస్థితులు
కృత్రిమ కొరతతో పెట్రోల్.. నంద్యాల వాహనదారుల కష్టాలు….బంకుల వద్ద వాహనాల భారీ క్యూలు..
బిఆర్ఎస్ పార్టీ నాయకులు సంబరాలు
మద్దూర్, ఆంధ్రప్రభ : కాళేశ్వరం ప్రాజెక్టు పై ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికకు
ఘనంగా భగీరథ మహర్షి జయంతి వేడుకలు..
ఘనంగా భగీరథ మహర్షి జయంతి వేడుకలు.. మచిలీపట్నం – ఆంధ్రప్రభ : కలెక్టరేట్
ప్రజల దాహార్తిని తీర్చేందుకే చలివేంద్రాలు ఏర్పాటు
ప్రజల దాహార్తిని తీర్చేందుకే చలివేంద్రాలు ఏర్పాటు మధిర, ఆంధ్రప్రభ : పట్టణంలోని ఆర్వి
చార్ ధామ్ యాత్రీకులకు ప్రధాని నరేంద్ర మోదీ లేఖ #CharDhamYatra#KedarnathDham#PMModi#DigitalDetox
ప్రభుత్వ ఆస్పత్రిలో అరుదైన శస్త్రచికిత్సలు విజయవంతం..
ప్రభుత్వ ఆస్పత్రిలో అరుదైన శస్త్రచికిత్సలు విజయవంతం.. యువకుడిలో ప్రమాదకర ట్యూమర్ తొలగింపు.. మహిళలో
ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుపతి జిల్లాలో సంచలనం రేపిన
23rdApril 2026 |తిరుమల సమాచారం..
23rdApril 2026 | తిరుమల సమాచారం.. 23rdApril 2026 | బుధవారం భక్తుల
తమిళనాడులో పలుచోట్ల మొరాయించిన ఈవీఎంలు..
తొలి ఓటర్లలో ఒకరిగా నిలిచిన నటుడు అజిత్ కుమార్ఓటేసిన అన్నాడీఎంకే నేత పళనిస్వామి, ఇతర రాజకీయ ప్రముఖులుతమిళనాడు అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ గురువారం ఉదయం ప్రారంభమైంది. రాష్ట్రవ్యాప్తంగా పలు పోలింగ్ కేంద్రాల్లో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్లు (ఈవీఎంలు), వీవీప్యాట్లలో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో ఓటింగ్ ప్రక్రియ ఆలస్యంగా మొదలైంది. సమస్యలను గుర్తించిన ఎన్నికల అధికారులు వెంటనే రంగంలోకి దిగి, మరమ్మతులు చేపట్టి పోలింగ్ను తిరిగి ప్రారంభించారు.ప్రారంభంలో కొన్ని అవాంతరాలు ఎదురైనప్పటికీ, ఓటర్లు పెద్ద సంఖ్యలో పోలింగ్ కేంద్రాల […] The post తమిళనాడులో పలుచోట్ల మొరాయించిన ఈవీఎంలు.. appeared first on Visalaandhra .
లష్కరే తయ్యిబా, జైషే మహమ్మద్ ముఠాలను పాక్ అణిచివేయాలి
అమెరికా కాంగ్రెస్ సభ్యుడు బ్రాడ్ షర్మన్ పిలుపు వాషింగ్టన్: లష్కరే తయ్యిబా, జైషే మహమ్మద్ వంటి ఉగ్ర ముఠాలను పాక్ అణిచివేయాలని అమెరికా కాంగ్రెస్ సభ్యుడు బ్రాడ్ షెర్మన్ పిలుపునిచ్చారు. గతేడాది జరిగిన పహల్గాం ఉగ్రదాడితో ఈ బృందాలకు సంబంధం ఉన్నట్టు ఆరోపించారు. భారతీయ ఎంబసీ ఏర్పాటుచేసిన ఎగ్జిబిషన్లో ఆయన మాట్లాడారు. ‘హ్యూమన్ కాస్ట్ ఆఫ్ టెర్రరిజం’ పేరిట భారత రాయబార కార్యాలయం ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ఉగ్రవాదం వల్ల సామాన్యులకు కలిగే నష్టం గురించి షర్మన్ ప్రసంగించారు. […] The post లష్కరే తయ్యిబా, జైషే మహమ్మద్ ముఠాలను పాక్ అణిచివేయాలి appeared first on Visalaandhra .
Rowdy Janardhana: విజయ్ దేవరకొండ మళ్ళీ రిస్క్ చేస్తున్నాడా?
మన టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో మిడిల్ రేంజ్ హీరోలకి సాలీడ్ హిట్ పడి చాలా కాలమవుతోంది. నాని నటించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన విజయాలను అందుకోలేకపోతున్నాయి. నాగ శౌర్య హిట్ అనే పదం విని చాలా ఏళ్ళవుతోంది. శర్వానంద్ ఇటీవల బైకర్ సినిమాతో వచ్చాడు. సినిమా బావున్నప్పటికీ బ్రేకీవెన్ కాలేదనేది ఇండస్ట్రీ టాక్. నిఖిల్ లాంటి వాళ్ళు పాన్ ఇండియా సినిమా అంటూ చాలా గ్యాప్ తీసుకుంటున్నారు. ఈ క్రమంలో రౌడీ హీరోగా క్రేజ్ తెచ్చుకున్న […] The post Rowdy Janardhana: విజయ్ దేవరకొండ మళ్ళీ రిస్క్ చేస్తున్నాడా? appeared first on Telugu Bullet .
తెలంగాణలో రెండో రోజుకు చేరుకున్న ఆర్టీసీ కార్మికుల సమ్మె
తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మె రెండో రోజుకు చేరుకుంది. 32 డిమాండ్లతో ఈ నెల 21వ తేదీ అర్ధరాత్రి 12 గంటల నుంచి కార్మికులు సమ్మెకు దిగారు. కార్మికులు విధులకు దూరంగా ఉండటంతో బస్సులు డిపోలకు పరిమితమయ్యాయి. బస్సులు లేకపోవడంతో ప్రయాణాలు పెట్టుకున్నవారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.హైదరాబాద్ నగరంలో ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని మెట్రో రైలు సర్వీసులను పెంచింది. హైదరాబాద్తో పాటు పలు జిల్లాల్లో ఆర్టీసీ యాజమాన్యం అద్దె బస్సులను తీసుకుని నడుపుతోంది. హైదరాబాద్లోని మహాత్మా […] The post తెలంగాణలో రెండో రోజుకు చేరుకున్న ఆర్టీసీ కార్మికుల సమ్మె appeared first on Visalaandhra .
శ్రీ భగీరథ మహర్షి జయంతి వేడుకలు..
ఊర్కొండ, ఆంధ్రప్రభ : శ్రీ భగీరథ మహర్షి జయంతి వేడుకలు ఊర్కొండ మండపరిధిలోనీ
ఎండల తీవ్రతతో జనగణన శిక్షణ తగ్గించాలి…
ఎండల తీవ్రతతో జనగణన శిక్షణ తగ్గించాలి… ఉట్నూర్, ఆంధ్రప్రభ : అదిలాబాద్ జిల్లా
دعویٰ کیا جا رہا ہے کہ الیکشن کمیشن نے بنگال کے ووٹروں کو دھمکانے کے لیے بکتر بند گاڑیاں تعینات کی ہیں۔ جانچ پڑتال میں ثابت ہوا کہ یہ ویڈیو مغربی بنگال کا نہیں بلکہ گوہاٹی شہر کے لوکھرا روڈ کا ہے
ప్రైవేటీకరణ యత్నాలపై ఆగ్రహం… హైదరాబాద్, ఆంధ్రప్రభ ; ఆర్టీసీని ప్రైవేటీకరించేందుకు ప్రభుత్వం కుట్రలు
శుభలేఖలో సైబర్ అవగాహన #Khammam #CyberAwareness #CyberFraud #TelanganaPolice #PublicAwareness
ఐపిఎల్లో చెత్త ప్రదర్శన.. ధోనీని దాటేసిన రిషబ్ పంత్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 19వ సీజన్లో లక్నో సూపర్ జెయింట్స్ పేలవ ప్రదర్శన కొనసాగుతోంది. ఇప్పటివరకూ ఆడిన 7 మ్యాచుల్లో కేవలం 2 మ్యాచుల్లో మాత్రమే గెలిచి టేబుల్లో 9వ స్థానానికి పరిమితమైంది. బుధవారం రాజస్థాన్ రాయల్స్ జట్టుపై జరిగిన మ్యాచ్లో విజయానికి మార్గం సులభంగా ఉన్నా.. దాన్ని అందుకోలేకపోయింది. ఇక ఈ మ్యాచ్లో లక్నో కెప్టెన్ రిషబ్ పంత్ మరోసారి విఫలమయ్యాడు. బ్యాటింగ్లో మూడు బంతులు ఎదురుకొని డకౌట్ అయ్యాడు. దీంతో ఓ చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఐపిఎల్ చరిత్రలో అత్యధిక సార్లు డకౌటైన వికెట్ కీపర్ బ్యాటర్ల జాబితాలో ధోనీ(6) రికార్డను పంత్ దాటేశాడు. నిన్నటి దానితో కలిపి పంత్ మొత్తంగా 7 సార్లు డకౌట్ అయ్యాడు. దీంతో గిల్క్రిస్ట్తో కలిపి సంయుక్తంగా ఈ జాబితాలో నాలుగో స్థానంలో ఉన్నాడు. డక్ మాస్టర్ల జాబితాలో దినేశ్ కార్తిక్(16), పార్థివ్ పటేల్ (10), నమన్ ఓఝా(8) టాప్-3లో ఉన్నారు. ఇక నిన్నటి మ్యాచ్లో లక్నో బౌలింగ్లో శభాష్ అనిపించింది. ఆర్ఆర్ను కేవలం 159 పరుగులకే కట్టడి చేసింది. కానీ, ఈ స్వల్ప లక్ష్యాన్ని చేరుకోవడంలో మాత్రం విఫలమైంది. ఆర్చర్ (3 వికెట్లు), బర్గర్ (2 వికెట్లు), బ్రిజేశ్ శర్మ (2 వికెట్లు), జడేజా, బిష్ణోయ్ తలో వికెట్ తీయడంతో 18 ఓవర్లలో 119 పరుగులకే ఆలౌట్ అయింది.
నిరుపేద కుటుంబానికి దుద్దుకూరి సుమంత్ ఫ్రెండ్స్ సర్కిల్ చేయూత
ఖమ్మం, (జనంసాక్షి) : జూలూరుపాడు మండలం, గుండెపుడి గ్రామ పంచాయతీ పరిధిలోని ఆదివాసీ గ్రామం రాంచంద్రపురంలో నివసిస్తున్న బొజ్జగాని ముత్తమ్మ గారు ఏప్రిల్ 11న మరణించారు. ఆమె …
చందు దర్శకత్వంలో మరో మల్టీ స్టారర్ మూవీ
సినిమా: ప్రముఖ హిందీ హీరో అక్షయకుమార్, తెలుగు నటుడు రానా దగ్గుబాటి కథానాయకులుగా మరొక మల్టీస్టారర్ సినిమాకి రంగం సిద్ధమైంది. హిందీ, తెలుగు హీరోల కలయికగా చందు మొండేటి దర్శకత్వంలో రూపొందనుంది. మరొక అగ్ర తార ఇందులో నటించనున్నట్లు తెలుస్తోంది. భారతదేశంలోని ప్రఖ్యాత పుణ్యక్షేత్రమైన ఉజ్జయిని నేపథ్యంలో కథని సిద్ధం చేశారు చందు. హిస్టారికల్ థ్రిల్లర్గా రూపొందుతున్న ఈ సినిమాని భారీ హంగులతో కరణ్జోహార్ తన ధర్మ ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మించనున్నారు. భక్తి, చరిత్ర, థ్రిల్లింగ్ అంశాలతో […] The post చందు దర్శకత్వంలో మరో మల్టీ స్టారర్ మూవీ appeared first on Visalaandhra .
Music Director walks out from Trivikram’s Film
Top director Trivikram is directing Victory Venkatesh for the first time and the family entertainer is titled Adarsha Kutumbam. The shoot of the film is over half done and the makers are in plans to release the film during Dasara this year. Thaman and Trivikram have collaborated for years and they have delivered chartbusters. But […] The post Music Director walks out from Trivikram’s Film appeared first on Telugu360 .
Azharuddin’s Political Future on Edge as Telangana Cabinet Meets Today
The suspense over Mohammad Azharuddin’s pending nomination to the Legislative Council has intensified ahead of today’s Telangana Cabinet meeting, making his political future one of the biggest talking points in the state. A crucial Cabinet meeting will be held at 3 PM in the Secretariat under the chairmanship of A. Revanth Reddy, with Azharuddin’s MLC […] The post Azharuddin’s Political Future on Edge as Telangana Cabinet Meets Today appeared first on Telugu360 .
గజరాజుపై కొలువుదీరిన వానరరాజు..
గజరాజుపై కొలువుదీరిన వానరరాజు.. యాదాద్రి, ఆంధ్రప్రభ : యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి క్షేత్రం
సమ్మె శాంతియుతంగా నిర్వహించుకోవాలి
సమ్మె శాంతియుతంగా నిర్వహించుకోవాలి సంగారెడ్డి ప్రతినిధి, ఆంధ్రప్రభ : రాష్ట్రంలో జరుగుతున్న ఆర్టీసీ
2009 తర్వాత పుట్టినవారికి సిగరెట్లు బ్యాన్ #Britain #Vaping #ECigarette #Nicotine #HealthBill
హిందూ సమ్మేళనం విజయవంతం చేయాలి..
హిందూ సమ్మేళనం విజయవంతం చేయాలి.. కరీమాబాద్, ఆంధ్రప్రభ : ఈనెల 25న భారీ
ఉపాధి కూలీలకు గాయాలు నర్సింహులపేట, ఆంధ్రప్రభ : పాల వాహనం డీకొని ఉపాధి

39 C