మున్సిపల్ ఎన్నికలు.. 13 మంది రెబెల్స్పై బిజెపి వేటు
మన తెలంగాణ/హైదరాబాద్ః మున్సిపల్ ఎన్నికలకు పార్టీ నిర్ణయించిన అభ్యర్థులు కాకుండా బరిలో నిలిచిన తిరుగుబాటు అభ్యర్థులపై బిజెపి రాష్ట్ర నాయకత్వం కన్నెర్ర చేసింది. పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించడంతో పాటు పార్టీ నిర్ణయాన్ని కాదని జగిత్యాల మున్సిపాలిటీలో రెబెల్స్గా బరిలోకి దిగిన పదమూడు మంది అభ్యర్థులపై బిజెపి అధిష్టానం సస్పెన్షన్ వేటు వేసింది. కాగా ఈ పరిణామం పార్టీ ప్రతిష్టను కాపాడడం, పార్టీ అభ్యర్థుల్లో విశ్వాసాన్ని నింపేలా ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి.
కవిత ఇంటి గొడవతో నాకేమీ సంబంధం: సిఎం రేవంత్
మన తెలంగాణ/హైదరాబాద్ః మహిళా రిజర్వేషన్లను కల్పించి 2029 సంవత్సరంలో జమిలి ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం సమాయత్తమవుతోందని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అంఛనా. మున్సిపల్ ఎన్నికల ప్రచార ఘట్టం సోమవారం సాయంత్రం ముగిసిన సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన నివాసంలో ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డితో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. విలేకరుల సమావేశం ముగిసిన అనంతరం ముఖ్యమంత్రి కొంత సేపు విలేకరులుతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. తమ ప్రభుత్వ గడువు 2028 డిసెంబర్లో ముగిసినా, ఆ తర్వాత 2029 సంవత్సరంలో జమిలి ఎన్నికలు జరిగే అవకాశం ఉందన్నారు. వన్ నేషన్, వన్ ఓట్తో పాటు మహిళా రిజర్వేషన్లూ వచ్చే అవకాశం ఉందని ఆయన చెప్పారు. జిల్లాల విభజన గురించి ప్రశ్నించగా, దేశ వ్యాప్తంగా జనగణన జరుగుతున్నందున 2027 వరకూ జిల్లాల మార్పులు, చేర్పులు చేయరాదని కేంద్రం సర్కులర్ జారీ చేసిందని ఆయన తెలిపారు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కె. కవిత తన కుటుంబ తగాదాలతో తనకు ఏ మాత్రం సంబంధం లేదన్నారు. పొరుగు రాష్ట్రమైన ఆంధ్ర ప్రదేశ్లో, బీహార్, ఉత్తర్ ప్రదేశ్ తదితర ఐదు, ఆరు రాష్ట్రాల్లో రాజకీయంగా ముఖ్య నేతల కుటుంబాల్లో తగాదాలు ఉన్నాయని, వాటన్నింటికీ తనకు సంబంధమా? అని ఆయన ఒక ప్రశ్నకు సమాధానంగా అన్నారు. కవిత మిమ్మల్ని కొంచం మెత్తగా, కెటిఆర్ను ఘాటుగా విమర్శిస్తున్నారు కదా? అని ప్రశ్నించగా, ‘మీకు ఏమైనా బాధ కలుగుతున్నదా?’ అని సిఎం ఎదురు ప్రశ్నించడంతో అందరూ నవ్వారు. కవిత చేసే వ్యాఖ్యలను రాజకీయంగా మీరు అనుకూలంగా వాడుకోవచ్చు కదా? అని ప్రశ్నించగా, కెసిఆర్ కుటుంబ సభ్యులంతా కలిసి ఉన్నప్పుడే తాను వారిని మట్టికరిపించానని, విడిపోయాక ఇక సమస్య ఏముందన్నారు. రేవంత్దుద్దీన్ అనే విమర్శ గురించి మరో విలేకరి ప్రస్తావించగా, రేవంత్ యాదవ్ అని, రేవంత్ మాదిగ అని ఇలా అన్ని కులాల వారు తనను కలుపుకున్నారని, అయితే ఆచార్యుల వారు ఒక్కరే మిగిలారని ఆయన నవ్వుతూ చెప్పారు. జిహెచ్ఎంసి పదవీ కాలం ఈ నెల 10న ముగియనున్నందున, తర్వాత మూడు కార్పొరేషన్లుగా చేయబోఉన్నారా? అని ప్రశ్నించగా, మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ పూర్తి కానీయండి అని అన్నారు. జెడ్పిటిసి, ఎంపిటిసి ఎన్నికల గురించి, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల గురించి ప్రశ్నించినప్పుడు కూడా ఆయన ఇదే సమాధానమిచ్చారు. మీరు హార్వర్డ్ వెళ్ళినా, హార్డ్-వర్డ్ మాట్లాడడం మానుకోలేదన్న విమర్శ ఉందని మరో విలేకరి చెప్పగా కొన్ని సందర్భాల్లో, రాజకీయ ప్రసంగాల్లో అలా మాట్లాడాల్సి వస్తుందని, విలేకరుల సమావేశంలో ఎక్కడైనా ఒక్క పదమైనా అనుచితంగా ఉందా? అని ఆయన ఆ విలేకరిని ఎదురు ప్రశ్నించారు. గత సార్వత్రిక ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఎన్ని స్థానాల్లో గెలుస్తుందో తాను ముందుగానే జర్నలిస్టులకు చెప్పానని, ఎప్పుడైనా తన అంఛనా తప్పలేదని అన్నారు. అయితే ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల ఫలితాల గురించి కూడా చెప్పాలని అడగా, తాను ఇంకా అంచనా వేయలేదని ముఖ్యమంత్రి సమాధానమిచ్చారు. కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి కేసులో కెసిఆర్పై సిబిఐ విచారణ జరగకుండా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అడ్డుపడుతున్నందుకే జాప్యం జరుగుతున్నదని విమర్శించిన మీరు ఫోన్ ట్యాపింగ్ కేసులో జాప్యం చేయలేదా? అని ప్రశ్నించగా, ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావును అమెరికా నుంచి రాకుండా ఇరవై నెలలు అడ్డుపడింది ఎవరని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎదురు ప్రశ్నించారు.
وائرل ویڈیو میں دعویٰ کیا گیا کہ یوگی آدتیہ ناتھ نے کہا کہ اگر وہ وزیراعظم بنیں گے تو پاکستان مقبوضہ کشمیر چھ ماہ میں بھارت کا حصہ بنے گا۔ تحقیق سے واضح ہوا کہ یہ 2024 کی ریلی کا پرانا کلپ ہے جو گمراہ کن دعوے کے ساتھ پھیلایا جارہا ہے
అసోం సిఎంపై పోలీసు కమిషనర్కు అసదుద్దీన్ ఫిర్యాదు
మన తెలంగాణ / హైదరాబాద్ : ముస్లింలను కాల్చుతున్నట్లుగా ఉన్న హింసాత్మక వీడియో నేపథ్యంలో ఎంఐఎం అధినేత, ఎంపి అసదుద్దీన్ ఓవైసీ అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మపై హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్కు ఫిర్యాదు చేశారు. హిమంతపై వెంటనే క్రిమినల్ చర్యలు తీసుకోవాలని అసదుద్దీన్ డిమాండ్ చేశారు. ముస్లింలను రెచ్చగొట్టేలా దురుద్దేశపూర్వకంగా ఈ వీడియోను పోస్టు చేసినందుకు చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. అసోం ముఖ్యమంత్రి రెండు మతాల మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఒవైసీ విమర్శించారు. ఆయన తీరు జాతీయ సమైక్యతకు విఘాతం కలిగించేలా ఉందని మండిపడ్డారు. ఈ మేరకు అసదుద్దీన్ సిపికి రాసిన లేఖను ఎక్స్ లో పోస్ట్ చేశారు. హిమంత బిశ్వ శర్మ గత కొన్ని సంవత్సరాలుగా సోషల్ మీడియా, ప్రింట్ మీడియా, బహిరంగ ప్రసంగాలు, ఇతర వేదికల ద్వారా ముస్లిం సమాజానికి వ్యతిరేకంగా నిరంతరం ప్రకటనలు చేస్తున్నారని మీ దృష్టికి తీసుకురావడానికి ఈ లేఖ రాస్తున్నానన్నారు. అలాంటి అనేక ప్రసంగాలు ఇప్పటికీ ప్రజాక్షేత్రంలో అందుబాటులో ఉన్నాయని తెలిపారు.
చర్చ జరగకపోతే విపక్షానికే నష్టం: కిరెణ్ రిజిజు
ఎన్ని ఆటంకాలు సృష్టించినా బిల్లులు ఆమోదింపజేసుకుంటాం స్పీకర్ను తొలగించే సంఖ్యాబలం వాళ్లకు లేదు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరెణ్ రిజిజు వ్యాఖ్యలు న్యూఢిల్లీ : పార్లమెంట్ చర్చ జరగకపోతే పాలకపక్షం కన్నా విపక్ష కూటమికే నష్టదాయకమని పార్లమెంటరీ వ్యవహారా మంత్రి కిరెణ్ రిజిజు అన్నారు. వాళ్లు ఎన్ని ఆటంకాలు సృష్టించినా బడ్జెట్ సహా తాము అనుకున్న బిల్లులను ఆమోదింపజేసుకుంటామన్నారు. అయితే ప్రభుత్వం మాత్రం ప్రతి అంశంపై చర్చ జరిగిన తరువాతనే బిల్లులకు సభ ఆమోదం తీసుకోవాలని భావిస్తోందని, దానికి విపక్షాలు సిద్ధంగా ఉన్నట్లు కనిపించడం లేదన్నారు. సోమవారం పార్లమెంట్ ప్రాంగణంలో రిజిజు మీడియాతో మాట్లాడారు. స్పీకర్ ఓంబిర్లాపై అవిశ్వాస తీర్మానం తీసుకువచ్చి ఆయనను పదవి నుంచి తొలగించాలన్న విపక్షాల నిర్ణయం అయ్యే పనికాదని, అందుకు తగిన సంఖ్యాబలం వారికి లేదన్నారు. సభాపతిర, అధికారుల టేబుల్పైకి కూడా ఎక్కి నిరసన తెలపడం ద్వారా విపక్షం స్పీకర్ వ్యవస్థను అవమానించిందన్నారు. ఆ తర్వాతే ప్రభుత్వం సూచన మేరకు స్పీకర్ కఠిన చర్యకు ఉపక్రమించారని, సభ నుంచి 8మందిని సస్పెండ్ చేశారని గుర్తు చేశారు. విపక్షం డిమాండ్ చేస్తున్నట్లుగా అన్ని అంశాలపై చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని రిజిజు అన్నారు.
ఫిబ్రవరి 24న 'ఛలో సెక్రటేరియట్'.. ఆర్టిసి జెఎసి పిలుపు
మన తెలంగాణ / హైదరాబాద్: సమస్యలు పరిష్కరించాలని, ఎన్నికల హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 24న చలో సెక్రటేరియట్ కార్యక్రమం చేపడుతున్నట్లు ఆర్టిసి జెఎసి ప్రకటించింది. సోమవారం ఎంప్లాయీస్ యూనియన్ కేంద్ర కార్యాలయంలో జెఎసి అత్యవసర సమావేశం జరిగింది. ఈ సమావేశానికి జెఎసి ఛైర్మన్ ఈదురు వెంకన్న, వైస్ ఛైర్మన్ ఎం.థామస్ రెడ్డి, కన్వీనర్ ఎండి.మౌలానా, కో-కన్వీనర్లు కత్తుల యాదయ్య, సుద్దాల సురేష్, బి.యాదగిరి హాజరై ప్రసంగిస్తూ ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కార్మికులకు పిలుపునిచ్చారు. ఆర్టిసి కార్మికులకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు అమలు చేయాలని గత రెండున్నర సంవత్సరాల నుండి జెఎసి ఆధ్వర్యంలో పలు ఉద్యమాల ద్వారా ముఖ్యమంత్రి దృష్టికి, మంత్రుల దృష్టికి, యాజమాన్యం దృష్టికి తీసుకెళ్ళినా హామీలు అమలుకు నోచుకోలేదని అన్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలలో ప్రధానంగా ఆర్టిసి ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేస్తామని, యూనియన్లపై ఆంక్షలను ఎత్తివేస్తామని, 2021 వేతన సవరణ అమలు చేస్తామని, ఆర్టిసిని విస్తరిస్తామని, ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా అన్ని సౌకర్యాలు కల్పిస్తామని, ఉద్యోగ భద్రత కల్పిస్తామని ఏ ఒక్కటీ అమలు చేయకుండా వాటిని ప్రభుత్వం విస్మరించిందని విమర్శించారు.ఆర్టిసి కార్మికులపై ఈ ప్రభుత్వం మహాలక్ష్మి పథకం పెట్టి విపరీతమైన పనిభారాలు మోపిందని, రోజుకు 16 గంటలు బలవంతంగా డ్యూటీలు చేయిస్తూ కార్మికుల నడ్డి విరుస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వంపై కార్మికుల్లో రోజు రోజుకూ అసంతృప్తి, వ్యతిరేకత తీవ్రరూపం దాలుస్తోందని, అందులో భాగంగా ఈరోజు జెఎసి నాయకత్వం ఫిబ్రవరి 24న “ఛలో సెక్రటేరియట్” కార్యక్రమానికి పిలుపునిస్తున్నామని తెలిపారు. కార్మికవర్గం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని డిపోల నుండి పెద్దయెత్తున తరలివచ్చి “ఛలో సెక్రటేరియట్” కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ సమావేశంలో సిఎన్ కృష్ణ-ఎన్ ఎంయు, జె.రాఘవులు- ఈయు, ఎన్.బాల్ రెడి ్డ-ఈయు, ఎన్.బుద్ధ విశాల్- బికెయు, ఎం.ఎ.మజీద్ -ఈయు, డి. రాంచందర్-బిడబ్ల్యుయు, పాపయ్యగౌడ్, ము త్యాలు, రమేష్ తదితరులు పాల్గొన్నారు.
bjp l మక్తల్ అభివృద్ధి కోసం బిజెపికి అవకాశం ఇవ్వండి ….
bjp l మక్తల్ అభివృద్ధి కోసం బిజెపికి అవకాశం ఇవ్వండి …. బిజెపి
Suresh l కాంగ్రెస్ ఓటు వేయండి అభివృద్ధికి అండగా నిలవండి..
Suresh l కాంగ్రెస్ ఓటు వేయండి అభివృద్ధికి అండగా నిలవండి.. 1వ వార్డు
ఎపి లిక్కర్ స్కామ్ కేసు.. రాజ్ కసిరెడ్డికి సుప్రీం షాక్
మన తెలంగాణ/హైదరాబాద్: ఎపి లిక్కర్ స్కామ్ కేసులో ప్రధాన నిందితుడు రాజ్ కసిరెడ్డికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. రాజ్ కసిరెడ్డి బెయిల్ వ్యవహారంలో జోక్యం చేసుకోలేమని వెల్లడించింది. ఈ కేసులో ఎపి హైకోర్టు రెగ్యులర్ బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించడంతో రాజ్ కెసిరెడ్డి ‘సుప్రీం’ను ఆశ్రయించారు. ఈ కేసులో ఎపి హైకోర్టు రెగ్యులర్ బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించడంతో రాజ్ కెసిరెడ్డి ‘సుప్రీం’ను ఆశ్రయించారు. దీనిపై సిజెఐ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. రాజ్ కెసిరెడ్డి తరపున సీనియర్ న్యాయవాది నాగముత్తు వాదనలు ప్రారంభించగానే ఈ పిటిషన్లో జోక్యం చేసుకోవడానికి ఏమీ లేదని ధర్మాసనం వెల్లడించింది.ఈ కేసులో ప్రధాన సూత్రధారిగా రాజ్ కసిరెడ్డి ఉన్నారని, ఆయనకు రెగ్యులర్ బెయిల్ ఎలా సాధ్యమని హైకోర్టు ప్రశ్నించింది. హైకోర్టు అన్నీ పరిశీలించాకే బెయిల్ ఇచ్చేందుకు నిరాకరిం చిందని అభిప్రాయపడింది. ఈ సందర్భంగా నాగముత్తు వాదనలు కొనసాగించగా, ధర్మాసనం పలు వ్యాఖ్యలు చేసింది. ఈ కేసులో ప్రధాన కుట్ర కు రాజ్ కసిరెడ్డి కేంద్ర బిందువుగా ఉన్నట్లు తమకు అనిపిస్తోందన్నారు. ఈ దశలో తాము జోక్యం చేసుకోవడానికి ఏమీ లేదన్నారు. ఆయనకు బెయిల్ ఇస్తే దాని ప్రభావం కేసుపై తీవ్రంగా ఉంటుందన్నారు. ఈ కేసులో ఇప్పటివరకు తేలిన లెక్కల ననుసరించి రూ.750 కోట్లు డిపాజిట్ చేసిన షెల్ కంపెనీలతో కసిరెడ్డికి నేరుగా సంబంధాలున్నట్లు కనిపిస్తోందని ధర్మాసనం వెల్లడించింది. అయితే ఈ కేసుకు సంబంధించిన అన్ని విషయాలు కోర్టు ముందు ఉంచేందుకు న్యాయవాది సమయం కోరారు. దీంతో ధర్మాసనం తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేసింది.
brs l 6 వ వార్డు కౌన్సిలర్ గా గెలిపించండి…. ప్రజలకు రుణపడి ఉంటా..
brs l 6 వ వార్డు కౌన్సిలర్ గా గెలిపించండి…. ప్రజలకు రుణపడి
bjp l ఆదరించి గెలిపించండి అభివృద్ధి చేస్తా..
bjp l ఆదరించి గెలిపించండి అభివృద్ధి చేస్తా.. 1వ వార్డు బిజెపి అభ్యర్థిగా
padma l 10వ వార్డులోఢీకొండ పద్మను గెలిపించుకుంటాం..
padma l 10వ వార్డులోఢీకొండ పద్మను గెలిపించుకుంటాం.. వార్డు అభివృద్ధికి పద్మక్కనే కౌన్సిలర్
ఎప్స్టీన్ మరణం, తేదీపై అనుమానాలు..
వాషింగ్టన్ : ఎప్స్టీన్ సెక్స్ రాకెట్కు సంబంధించి మరో ఆసక్తికర విషయం వెలుగుచూసింది. ఇందులో ప్రధాన సూత్రధారిగా ఉన్న జెఫ్రీ ఎప్స్టీన్ మరణంతో పాటు తేదీపై తాజాగా సంచలనాలు బయటికొచ్చాయి. ఎప్స్టీన్ 2019లో ఆగస్టు 10వ తేదీన మన్హాట్టన్లోని జైలులో అనుమానాస్పద స్థితిలో మరణించినట్లుగా ఇప్పటి వరకు రికార్డుల్లో ఉంది. అయితే దానికి ఒక రోజు ముందే అంటే ఆగస్టు 9నే ఎప్స్టీన్ మరణించాడని తాజాగా విడుదలైన ఫైళ్లలో ఉండడం సంచలనాన్ని రేకెత్తిస్తోంది. జైలు గదిలోనే ఎప్స్టీన్ ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డట్లు అధికారులు ప్రకటించినప్పటికీ ఆయన మృతిపై మొదటి నుంచి అనుమానాలు ఉన్నాయి. దానికి కారణంగా ఎప్స్టీన్ ఉన్న కారాగారం గది ముందు కాషాయ రంగు దుస్తులు ధరించిన ఒక వ్యక్తి అనుమానాస్పదంగా తిరిగినట్లు సిసిటివి ఫుటేజీ ఆధారాలున్నాయి. అయితే అది జైలు అధికారేనని, గుర్తు తెలియని వ్యక్తి కాదని అప్పట్లో కొట్టిపారేశారు. ఎప్స్టీన్ను గది నుంచి బయటికి తీసుకువచ్చిన కాసేపటికి పలువురు వైద్యులు అతన్ని బతికించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లుగా కూడా ఆధారాలతో కూడిన చిత్రాలు బయటికి వచ్చాయి.
Naga Chaitanya’s Film comes to Ravi Teja?
Shiva Nirvana made an impressive debut with Ninnu Kori and he went on to direct a blockbuster like Majili with Naga Chaitanya. Shiva Nirvana wanted to direct Chaitanya again but the project did not take shape. Shiva Nirvana then went on to direct films like Tuck Jagadish and Kushi. Both these films did not fetch […] The post Naga Chaitanya’s Film comes to Ravi Teja? appeared first on Telugu360 .
మున్సిపల్ ఎన్నికలు.. ఈ జిల్లాల్లో స్కూళ్లకు సెలవులు
హైదరాబాద్: రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో పలు జిల్లాల్లో ఈ వారంలో నాలుగు రోజులు సెలవులు ఉండనున్నాయి. ఈ నెల 11న మున్సిపల్ ఎన్నికల పోలింగ్ జరిగే ప్రాంతాల్లో సెలవులు ప్రకటించాలని ఇప్పటికే అధికారులు ఆదేశాలు జారీ చేశారు. లెక్కింపు రోజైన 13వ తేదీన కూడా ఆయా స్కూళ్లు, కార్యాలయాలకు సెలవు ఉండనుంది. మరుసటి రోజు రెండో శనివారం కాగా, తదుపరి ఆదివారం కావడంతో వరుసగా నాలుగు రోజులు సెలవులు రానున్నాయి.
congress l బిఆర్ఎస్ ఎన్ని కుట్రలు చేసినా గెలుపు కాంగ్రెస్ పార్టీ దే ..
congress l బిఆర్ఎస్ ఎన్ని కుట్రలు చేసినా గెలుపు కాంగ్రెస్ పార్టీ దే
@ 1000 vedios వెయ్యి పడగల రాణి
Andhara prabha Insight Story @ 1000 vedios వెయ్యి పడగల రాణిAndhara
Brs l మున్సిపల్ లో బీఆర్ఎస్ గెలుపే లక్ష్యంగా పోచంపల్లి కృషి..
Brs l మున్సిపల్ లో బీఆర్ఎస్ గెలుపే లక్ష్యంగా పోచంపల్లి కృషి.. పార్టీ
Madhulatha l ఆశీర్వదించండి అందుబాటులో ఉంటా…
Madhulatha l ఆశీర్వదించండి అందుబాటులో ఉంటా… Madhulatha l క్యాతన్ పల్లి, ఆంధ్రప్రభ:
సిఎం రేవంత్ పై ఎన్నికల సంఘానికి బిఆర్ఎస్ ఫిర్యాదు
మనతెలంగాణ/హైదరాబాద్ : ప్రభుత్వ ఖర్చుతో ఏర్పాటు చేసిన సభల్లో సిఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి ప్రచారం చేసి ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారని, ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరుతూ బిఆర్ఎస్ నేతలు రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఎన్నికలు జరుగుతున్న సమయంలో ప్రభుత్వ కార్యక్రమాలను దుర్వినియోగం చేయకుండా స్పష్టమైన ఆదేశాలు జారీ చేయాలని కోరారు. ఈ మేరకు సోమవారం బిఆర్ఎస్ నేతలు మన్నె గోవర్ధన్ రెడ్డి, బొమ్మెర రామమూర్తి, కురువ విజయ్ కుమార్, కార్తీక్ రాయల, ఫయాజ్లు రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యదర్శికి ఫిర్యాదు చేశారు.
తెలంగాణలోని విద్యార్థులకు గుడ్న్యూస్.. ఈ వారంలో 4 రోజుల పాటు సెలవులు..! #Education #Telangana
sudha l 8 వ వార్డు ప్రజల ఆదరణతో విజయం సాధిస్తా..
sudha l 8 వ వార్డు ప్రజల ఆదరణతో విజయం సాధిస్తా.. బిఆర్ఎస్
minister l మంథని టౌన్ ను మోడల్ గా తీర్చిదిద్దడమే లక్ష్యం….
minister l మంథని టౌన్ ను మోడల్ గా తీర్చిదిద్దడమే లక్ష్యం…. అంబేద్కర్
Brs l ప్రజల అండతో ఆరెపల్లి కుమార్ విజయం దిశగా….
Brs l ప్రజల అండతో ఆరెపల్లి కుమార్ విజయం దిశగా…. మోసపోవద్దు గోసపడతామంటున్న
Brs l గెలుపు వాకిట్లో రాజు గౌడ్…
Brs l గెలుపు వాకిట్లో రాజు గౌడ్… భారీ విజయం పక్క అని
Shiva krishna l ప్రజా సేవకొరకు వస్తున్నా ఆదరించి ఓటువేసి గెలిపించండి..
Shiva krishna l ప్రజా సేవకొరకు వస్తున్నా ఆదరించి ఓటువేసి గెలిపించండి.. 18వ
స్కూల్ బస్సును ఢీకొన్న ట్రాక్టర్.. ఇద్దరు మృతి
పర్వతగిరి: ట్రాక్టర్-స్కూల్ బస్సు ఢీకొన్న ఘటనలో ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. ఈ ఘటనలో పలువురు గాయపడ్డారు. వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం శ్రీనగర్ క్రాస్రోడ్డు వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. వరంగల్ శంభునిపేటకు చెందిన ఓ కుటుంబం ట్రాక్టర్పై అన్నారం పరీఫ్ దర్గాకు వెళ్లి తిరుగు ప్రయాణమైంది. మార్గమధ్యంలో శ్రీనగర్ క్రాస్ రోడ్డు వద్ద వారు ప్రయాణిస్తున్న ట్రాక్టర్, పాఠశాల నుంచి వస్తున్న ఓ స్కూల్ బస్సు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ట్రాక్టర్ బోల్తా పడటంతో చిన్నారితో పాటు డ్రైవర్ మృతి చెందాడు. మరో ఎనిమిది మందికి గాయాలయ్యాయి. మరోవైపు.. బస్సు డ్రైవర్తో పాటు ఇద్దరు విధ్యార్థులకు స్వల్ప గాయాలయ్యాయి. ఈ మేరకు సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. క్షతగాత్రులను వరంగల్ ఎంజిఎం ఆసుపత్రికి తరలించారు.
brs l మోసపోకండి… గోసపడతాం.. పదో వార్డులో బండారి సమ్మయ్య.. భారీ విజయం
Flying Squad |ఫ్లయింగ్ స్క్వాడ్ తనిఖీ షుర్…
Flying Squad | ఫ్లయింగ్ స్క్వాడ్ తనిఖీ షుర్… Flying Squad |
4 wines |మోత్కూర్లో మద్యం దుకాణాల మూసివేత
4 wines | మోత్కూర్లో మద్యం దుకాణాల మూసివేత 4 wines |
బర్డ్ ఫ్లూ వైరస్ కలకలం.. వేల సంఖ్యలో కోళ్ల మృతి
మన తెలంగాణ/హైదరాబాద్ : ఎపిలో బర్డ్ ఫ్లూ వైరస్ మరోసారి కలకలం రేపుతోంది. చిత్తూరు జిల్లా, సదుం మండలంలోని పుట్టవారి పల్లి, అమ్మగారిపల్లి, కంభంవారి పల్లి గ్రామాల్లో ఉన్న కోళ్ల ఫారాల్లో గత వారం రోజులుగా వేల సంఖ్యలో కోళ్లు మరణిస్తున్నాయి. పశుసంవర్ధక శాఖ అధికారులు నిర్వహించిన ప్రాథమిక పరీక్షల్లో బర్డ్ ఫ్లూ వైరస్ సోకినట్లు నిర్ధారణ కావడంతో యంత్రాంగం అప్రమత్తమైంది. మూడు ప్రధాన కోళ్ల ఫారాల్లో సుమారు 28 వేల కోళ్లు చనిపోయినట్లు సమాచారం. మృతి చెందిన కోళ్ల నమూనాలను మధ్యప్రదేశ్లోని భోపాల్ గల హై సెక్యూరిటీ యానిమల్ డిసీజ్ డయాగ్నోస్టిక్ ల్యాబ్కు పంపగా.. అక్కడ బర్డ్ ఫ్లూ సోకినట్లు నిర్ధారణ అయింది. దీంతో అప్రమత్తమైన యంత్రాంగం, స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ప్రకారం బ్లీచింగ్ పౌడర్, సున్నం ఉపయోగించి మృతి చెందిన కోళ్లను సురక్షితంగా ఖననం చేశారు. అధికార యంత్రాంగం రంగంలోకి దిగింది. జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ ఈ పరిస్థితిని సమీక్షిస్తూ, వైరస్ ప్రభావిత ప్రాంతాల్లో తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశిం చారు. బర్డ్ ఫ్లూ వల్ల నష్టపోయిన కోళ్ల ఫారాల రైతులకు ప్రభుత్వం తరపున నష్టపరిహారం అందిస్తామని కలెక్టర్ ప్రకటించారు. రెవెన్యూ, పోలీస్, పంచాయతీరాజ్, వైద్య ఆరోగ్య శాఖల అధికారులు సమన్వయంతో గ్రామాల్లో పర్యటిస్తూ ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. పరిస్థితిని ఎప్పటి కప్పుడు పర్యవేక్షించేందుకు ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేశారు. ఈ అంశంపై నివేదికలను నేరుగా సీఎం కార్యాలయానికి పంపిస్తు న్నారు. వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ప్రజల్లో నెలకొన్న భయాలను పోగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. కోళ్ల నుండి మనుషులకు ఈ వైరస్ సోకే అవకాశాలు చాలా తక్కువని అధికారులు చెబుతున్నారు. 100 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువ వేడి మీద ఉడికించిన మాంసంలో వైరస్ ఉండ దని కాబట్టి బాగా ఉడికించిన మాంసాన్ని తీసుకోవాలని సూచించారు. ముందస్తు జాగ్రత్తగా ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలు కనీసం 10 రోజుల పాటు కోడి మాంసం, గుడ్లు తినకపోవడం మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. అన్నమయ్య జిల్లాలో ఎక్కడైనా కోళ్లు అసాధారణ రీతిలో మర ణిస్తే వెంటనే 7013914401, 9398262752 తమకు సమాచారం అందించాలని కోరారు. మంత్రి అచ్చెన్నాయుడు కీలక ఆదేశాలు ఏవియన్ ఇన్ఫ్లుయెంజా (బర్డ్ఫ్లూ)కేసులపై ప్రభుత్వం అత్యంత అప్రమత్తంగా వ్యవహరిస్తోంది అని మంత్రి అచ్చెన్నాయుడు ప్రకటించారు. ఎన్ఐహెచ్ఎస్ఎడి, భోపాల్ ప్రయోగశాల నుంచి వచ్చిన నివేదికల ఆధారంగా భారత ప్రభుత్వ పశుసంవర్ధక & డెయిరీయింగ్ శాఖ ద్వారా ఫిబ్రవరి 8న వ్యాధి నిర్ధారణ జరిగినట్లు ఆయన వెల్లడించారు. నిర్ధారణ వెలువడిన వెంటనే ప్రభావిత ప్రాంతాల్లో రాపిడ్ రెస్పాన్స్ టీమ్స్ ను మోహరించి, నిర్ణీత ప్రామాణిక కార్యాచరణ విధానాల ప్రకారం కట్టుదిట్టమైన కల్లింగ్ చర్యలు చేపట్టినట్లు మంత్రి తెలిపారు. ఈ ప్రక్రియ జిల్లా కలెక్టర్ల పర్యవేక్షణలో పశుసంవర్ధక, రెవెన్యూ, పోలీస్, పంచాయతీరాజ్, వైద్య ఆరోగ్య శాఖల సమన్వయంతో సమర్థ వంతంగా కొనసాగుతున్నట్లు స్పష్టం చేశారు. వ్యాధి మరింత వ్యాప్తి చెందకుండా ఉండేందుకు ప్రభావిత ప్రాంతాల్లోనే కాకుండా పరిసర ప్రాంతాల్లో కూడా పర్యవేక్షణను మరింత బలోపేతం చేసినట్లు మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు.
Temple |గాలిగోపురం నిర్మాణ పనుల పరిశీలన
Temple | గాలిగోపురం నిర్మాణ పనుల పరిశీలన Temple | కుంటాల ఆంధ్రప్రభ
Congress l మంత్రి మక్తల్ బిడ్డ అభివృద్ధి చేసుకుందాం.. కాంగ్రెస్ ను గెలిపించండి..
Congress l మంత్రి మక్తల్ బిడ్డ అభివృద్ధి చేసుకుందాం.. కాంగ్రెస్ ను గెలిపించండి..
Election | 11న మున్సిపల్ ఎన్నికల పోలింగ్
Election | 11న మున్సిపల్ ఎన్నికల పోలింగ్ – ప్రశాంత పోలింగ్ కోసం
Andhra Pradesh Government Releases Constituency Rankings, Vijayawada West Tops the List
The Andhra Pradesh government has released constituency-wise performance rankings based on key development and governance indicators. The rankings were prepared after evaluating the performance of all 175 Assembly constituencies across multiple categories. Chief Minister N Chandrababu Naidu reviewed the rankings in the presence of ministers and senior officials. During the high-level review meeting, he explained […] The post Andhra Pradesh Government Releases Constituency Rankings, Vijayawada West Tops the List appeared first on Telugu360 .
Yash’s Toxic: Big Target Ahead
Kannada Superstar Yash is testing his luck after four years with Toxic, an intense action drama set in Goa. There are big expectations on the film as this is the immediate film of Yash after the KGF franchise. The stunning star case is an additional advantage for Toxic. But the biggest twist for Toxic came […] The post Yash’s Toxic: Big Target Ahead appeared first on Telugu360 .
55th appearance |ఘనంగా 55వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు…
55th appearance | ఘనంగా 55వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు… 55th appearance
Education |పిల్లల భవిష్యత్తుకు ప్రాథమిక విద్య చాలా కీలకo…
Education | పిల్లల భవిష్యత్తుకు ప్రాథమిక విద్య చాలా కీలకo… Education |
ఎపిలో మరో టెన్షన్.. మడకశిరలో చిరుత సంచారం..
శ్రీ సత్యసాయి జిల్లా: రాజమండ్రిలో పెద్దపులి సంచారం ఘటన మరువక ముందే.. అంధ్రప్రదేశ్లో మరో టెన్షన్ మొదలైంది. శ్రీ సత్యసాయి జిల్లాలో చిరుత సంచారం కలకలం సృష్టిస్తోంది. మడకశిర మండలం ఎల్లోటి గ్రామంలో చిరుత సంచారంతో గ్రామస్థులు, రైతులు భయాందోళన చెందుతున్నారు. ఓ పొలం వద్ద చిరుత వేటాడిన జింక కళేబరం కనిపించింది. వెంటనే ఓ రైతు.. అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. దీంతో వారు ఆ ప్రదేశాన్ని క్షుణ్ణంగా పరిశీలించి చిరుత ఆనవాళ్లు ఉన్నట్లు గుర్తించరు. అనంతరం జింక కళేబరాన్ని దహనం చేశారు. ఎల్లోటి గ్రామానికి వెళ్లే ప్రధాన రహదారి మధ్యలోని అటవీ ప్రాంతంలో కొన్ని రోజుల క్రితం మేక, కుక్కపై చిరుత దాడి చేసి చంపింది. ఇప్పుడు జింక జింక కళేబరం లభ్యం కావడం ఆందోళన కలిగిస్తుందని.. స్థానికులు తెలిపారు. ప్రజలకు ఎలాంటి హాని జరగకుండా అధికారులు చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.
congress l 4వ డివిజన్లో కాంగ్రెస్ జెండా ఎగరాలి…
congress l 4వ డివిజన్లో కాంగ్రెస్ జెండా ఎగరాలి… గుమ్మడాల రాధా గోవర్ధన్
Road accident | ఒకరు మృతి…. Road accident | వర్ని, ఆంధ్రప్రభ
Thirumal l 13వ వార్డులో తిరుమల్ గెలుపు పక్క .. సింహం గుర్తువైపు ప్రజల మొగ్గు
Thirumal l 13వ వార్డులో తిరుమల్ గెలుపు పక్క .. సింహం గుర్తువైపు
హైదరాబాద్ నగరానికి తాగునీటి సరఫరాలో అంతరాయం #Hyderabad #WaterSupply #Manjeera #WaterBoard
Brs l మోయిజ్ హుస్సేన్ గెలుపు 12వ వార్డు అభివృద్ధికి మలుపు…
Brs l మోయిజ్ హుస్సేన్ గెలుపు 12వ వార్డు అభివృద్ధికి మలుపు… Brs
electric shock |విద్యుత్ షాక్తో యువకుడు మృతి
electric shock | విద్యుత్ షాక్తో యువకుడు మృతి electric shock |
Congress l గెలుపు దిశగా దూసుకుపోతున్న పల్లెర్ల వెంకన్న..
Congress l గెలుపు దిశగా దూసుకుపోతున్న పల్లెర్ల వెంకన్న.. 1 వ వార్డు
బ్యాట్స్మెన్ బ్యాడ్ లక్.. ఇంచ్ తేడాతో ట్రిపుల్ సెంచరీ మిస్
క్రికెట్లో రికార్డులు సాధించాలని ప్రతీ ఒక్క క్రికెట్ అనుకుంటాడు. అందుకోసం ఎంతో శ్రమ, కఠోర సాధచ చేస్తాడు. కానీ, టాలెంట్తో పాటు కాస్త అదృష్టం కూడా ఉండాలి. అలా అయితేనే రికార్డులు బద్దలు కొట్టడం సాధమవుతుంది. ఈ క్రికెటర్ విషయంలో బ్యాడ్లక్ అతడిని దెబ్బ తీసింది. కేవలం ఒక్క పరుగు తేడాతో ఏకంగా ట్రిపుల్ సెంచరీ చేసుకొనే అవకాశాన్ని కోల్పోయాడు. రంజీ ట్రోఫీలో భాగంగా ఆంధ్రతో జరుగుతున్న క్వార్టర్ ఫైనల్ తొలి ఇన్నింగ్స్లో బెంగాల్ బ్యాటర్ సుదీప్ కుమార్ ఘరామీ (299, 596 బంతుల్లో 31 ఫోర్లు, 6 సిక్సులు) తృటిలో ట్రిపుల్ సెంచరీని చేజార్చుకున్నాడు. షేక్ రషీద్ బౌలింగ్లో సుదీప్ ఔట్ అయ్యాడు. దీంతో ఈ బ్యాటర్ నిరాశతో పెవిలియన్కు వెళ్తున్న సమయంలో ఆంధ్ర ఆటగాళ్లు అతడిని బాధపడుకు అని చెబుతూనే.. అతడి బ్యాటింగ్ని భుజం తట్టి అభినందించారు. మ్యాచ్ వీక్షించడానికి వచ్చిన ప్రేక్షకులు, సహచర ఆటగాళ్లు సుదీప్కి స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చారు. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో ఒక ఇన్నింగ్స్లో 299 పరుగుల వద్ద ఔట్ అయిన తొలి భారత బ్యాటర్గా సుదీప్ నిలిచాడు. ఓవరాల్గా మూడో వాడు. న్యూజిలాండ్కు చెందిన మార్టిన్ క్రోవ్.. 1991లో శ్రీలంకతో టెస్ట్ మ్యాచ్లో 299 పరుగుల వద్ద ఔట్ అయ్యాడు. గ్లామోర్గాన్కు చెందిన మైకేల్ పావెల్ కూడా 2006లో గ్లౌసెస్టర్షైర్పై 299 రన్స్ వద్ద వెనుదిరిగాడు.
Brs l గెలుపు దిశగా బండి ప్రవీణ్ కుమార్..
Brs l గెలుపు దిశగా బండి ప్రవీణ్ కుమార్.. ఆదరించండి అందరికీ అందుబాటులో
Congress l నహీద బేగం ను అభివృద్ధి కోసం గెలిపించండి..
Congress l నహీద బేగం ను అభివృద్ధి కోసం గెలిపించండి.. Congress l
విశ్వక్ ‘ఫంకీ’ నుంచి బ్యూటిఫుల్ సాంగ్ రిలీజ్
హైదరాబద్: మాస్ కా దాస్ విశ్వక్సేన్ ప్రధాన పాత్రలో కెవి అనుదీప్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఫంకీ’. కయాదు లోహర్ ఈ సినిమాలో హీరోయిన్. ఈ సినిమా నుంచి వచ్చిన అప్డేట్స్ అన్ని ప్రేక్షకులు అలరించాయి. ముఖ్యంగా ఇప్పటివరకూ రిలీజైన ఈ సినిమా సాంగ్స్కి మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ సినిమా నుంచి మరో పాటను విడుదల చేశారు. ‘నిజమేనా.. నువ్వేనా’ అంటూ సాగే ఈ పాటను చిత్ర బృందం రిలీజ్ చేసింది. దేవ్ పవార్ ఈ పాటకు లిరిక్స్ అందించగా.. సంగీతం అందించిన భీమ్స్ రోహిణితో కలిసి పాడారు. ఇక ఈ సినిమా శుక్రవారం (ఫిబ్రవరి 13) రోజున విడుదల కానుంది.
గుంటూరు: వైసిపి నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబుకు బెయిల్ వచ్చింది. ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యల కేసులో అంబటి రాంబాబుకు సోమవారం గుంటూరు స్పెషల్ మొబైల్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ప్రస్తుతం రాజమండ్రి జైలులో రిమాండ్లో ఉన్న అంబటిని కస్టడీ కోరుతూ పోలీసులు దాఖలు చేసిన పిటిషన్ ను కోర్టు డిస్మిస్ చేసింది. అయితే, మరో కేసులో అంబటి రాంబాబుకు ఫిబ్రబవరి 22వ తేదీ వరకు రిమాండ్ విధించింది. కాగా, ఇటీవల సిఎం చంద్రబాబును అంబటి బండ బూతులు తిట్టాడు. దీంతో రెచ్చిపోయిన టిడిపి కార్యకర్తలు ఆయన ఇంటిపై దాడి చేసేందుకు ప్రయత్నించారు. ఇదే క్రమంలో పోలీసులు ఆయనపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు.
Janagam l ఓట్లు వేసే బాధ్యత మీది … అభివృద్ధి చేసే బాధ్యత మాది …
Janagam l ఓట్లు వేసే బాధ్యత మీది … అభివృద్ధి చేసే బాధ్యత
ఐసీసీ పాకిస్థాన్ క్రికెట్ బోర్డును ఒక సంవత్సరం పాటూ బ్యాన్
10 wards |కాంగ్రెస్, సిపిఐ, మిత్రపక్షాలను గెలిపించండి.
10 wards | కాంగ్రెస్, సిపిఐ, మిత్రపక్షాలను గెలిపించండి. 10 wards |
13 Ward l నిన్నే కౌన్సిలర్గా గెలిపించుకుంటాం బిడ్డా!
13 Ward l నిన్నే కౌన్సిలర్గా గెలిపించుకుంటాం బిడ్డా! 13వ వార్డులో రడపాక
PDS rice |పీడీఎస్ బియ్యం పట్టివేత…
PDS rice | పీడీఎస్ బియ్యం పట్టివేత… PDS rice | హసన్
teachers |కేంద్రాల నిర్వహణపై నిర్లక్ష్యం చేయద్దు….
teachers | కేంద్రాల నిర్వహణపై నిర్లక్ష్యం చేయద్దు…. teachers | జైనూర్, ఆంధ్రప్రభ
Bhimgal l పోలింగ్ కు సర్వం సిద్ధం చేయాలి..
Bhimgal l పోలింగ్ కు సర్వం సిద్ధం చేయాలి.. Bhimgal l భీమ్గల్
Counting |పోలింగ్కు సర్వం సిద్ధం చేయాలి…
Counting | పోలింగ్కు సర్వం సిద్ధం చేయాలి… Counting | భీమ్గల్ టౌన్,
Ravi l లడ్డూ కల్తీ హిందూ ధర్మంపై దాడి..
Ravi l లడ్డూ కల్తీ హిందూ ధర్మంపై దాడి.. వైసీపీ హయాంలో జరిగిన
ఎల్లంకి వంశీ…కాంగ్రెస్ సైనికుడు
ఎల్లంకి వంశీ…కాంగ్రెస్ సైనికుడు హస్తం గుర్తుకు ఓటేసి అవకాశం ఇవ్వండి…ఆయన తరుపున అభివృద్ధికి
అవినీతి రహిత దేశంగా తీర్చిదిద్దడమే లక్ష్యం
అవినీతి రహిత దేశంగా తీర్చిదిద్దడమే లక్ష్యం ఓటు బ్యాంకు కోసమే కాంగ్రెస్ రాజకీయ
మైకులు బంద్.. ముగిసిన ఎన్నికల ప్రచారం..
హైదరాబాద్: రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం ముగిసింది. సోమవారంతో ప్రచార గడువు ముగియడంతో రాష్ట్రవ్యాప్తంగా మైకులు మూగబోయాయి. ఈ నెల 11న రాష్ట్రంలోని 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లకు పోలింగ్ జరగనుంది. ఈ ఎన్నికల బరిలో మొత్తం 12,930 మంది నిలిచారు. ఎన్నికల కోసం ఎన్నికల సంఘం మొత్తం 8,203 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఈ నెల 13న ఓట్ల లెక్కింపు జరుగనుంది.
Revanth Reddy : తెలంగాణ ఎన్నికలు 2029 లోనే
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక వ్యాఖ్యలు చేశారు
ప్రచారంలో మాజీ ఎమ్మెల్యే బిక్షమయ్యగౌడ్
ప్రచారంలో మాజీ ఎమ్మెల్యే బిక్షమయ్యగౌడ్ ఆలేరు,ఆంధ్రప్రభ: యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మున్సిపల్
Electric motor |గ్రామసభ వాయిదావేస్తూ ఏకగ్రీవ తీర్మానం….
Electric motor | గ్రామసభ వాయిదావేస్తూ ఏకగ్రీవ తీర్మానం…. Electric motor |
ధర్మపురిలో మంత్రి అడ్లూరి ఇంటింటా ఎన్నికల ప్రచారం..
ధర్మపురిలో మంత్రి అడ్లూరి ఇంటింటా ఎన్నికల ప్రచారం.. ధర్మపురి(ఆంధ్రప్రభ) మున్సిపల్ ఎన్నికల ప్రచారం
అంబటి పిటీషన్ పై హైకోర్టు సీరియస్
మాజీ మంత్రి అంబటి రాంబాబు హౌస్ మోషన్ పిటీషన్ పై హైకోర్టులో విచారణ జరిగింది
Rs. 5 lakh |కమ్యూనిటీ షెడ్డు నిర్మాణానికి భూమి పూజ
Rs. 5 lakh | కమ్యూనిటీ షెడ్డు నిర్మాణానికి భూమి పూజ Rs.
‘స్పిరిట్’లో తన పాత్రపై రూమర్స్.. ప్రకాశ్ రియాక్షన్ ఇదే
ప్రభాస్ హీరోగా, సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో వ్తున్న ‘స్పిరిట్’. ఈ ఏడాది చివర్లో ఈ సినిమా విడుదల అయ్యే అవకాశం ఉంది. ఈ సినిమాలో ప్రభాస్ పవర్ఫుల్ పోలీస్ అధికారిగా కనిపించనున్నారు. ఇక త్రిప్తి దిమ్రి హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ మూవీలో ప్రకాశ్రాజ్ కీలక పాత్ర పోషిస్తున్నారు. అయితే డైరెక్టర్ సందీప్కి ప్రకాశ్ రాజ్కి గొడవ జరిగిందని.. ప్రకాశ్ రాజ్ ఈ సినిమాలో నటించడం లేదు అని సోషల్మీడియాలో వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలకు ప్రకాశ్ రాజ్ ఈ ఫేక్ న్యూస్లను ఖండించారు. ‘‘స్పిరిట్ గురించి విషపూరిత ఫేక్ న్యూస్ ప్రచారం చేస్తున్న వారందరికీ ఒక్కటే చెబుతున్నా.. ఈ సినిమాకు సంబంధించి నేను నటించే ఒక్క సీన్ కూడా ఇంకా షూటింగ్ మొదలు కాలేదు. కానీ, వాట్సాప్ ఫ్యాక్టరీలో ఊహాజనిత కథనాలు అల్లేస్తున్నారు. ఇప్పటికైనా నిద్ర లేవండి.. ఎవరి పని వాళ్లు చూసుకోండి’’ అని ప్రకాశ్రాజ్ పేర్కొన్నారు.
Revanth Reddy |రాముడు పేరు చెబుతారు…
Revanth Reddy | రాముడు పేరు చెబుతారు… Revanth Reddy | ఆంధ్రప్రభ,
Telangana : తెలంగాణలో ముగిసిన ఎన్నికల ప్రచారం
తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం ముగిసింది
కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపిస్తే..
కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపిస్తే.. జనగామ, ఫిబ్రవరి 9 (ఆంధ్రప్రభ): జనగామ పట్టణం
జనం జనం ప్రభంజనంలా పుప్పాల ప్రచారం
జనం జనం ప్రభంజనంలా పుప్పాల ప్రచారం భారీగా పెరుగుతున్న ప్రజల మద్దతుపుప్పాల తరుపున
Rs.2 lakhs |బేగంపేటలో గుడిసె దగ్నం…
Rs.2 lakhs | బేగంపేటలో గుడిసె దగ్నం… Rs.2 lakhs | రాయపోల్,
కాంగ్రెస్ అభ్యర్థులను బారీ మెజార్టీతో గెలిపించండి
కాంగ్రెస్ అభ్యర్థులను బారీ మెజార్టీతో గెలిపించండి ఓటర్లకు ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామి
Renuka l ఆడబిడ్డగా ఆదరించoడి 6వ వార్డు ను అభివృద్ధి చేసుకుందాం..
Renuka l ఆడబిడ్డగా ఆదరించoడి 6వ వార్డు ను అభివృద్ధి చేసుకుందాం.. గెలుపే
దక్షిణాది రాష్ట్రాలను కేంద్రం నిర్లక్ష్యం చేస్తోంది: రేవంత్
హైదరాబాద్: గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని మున్సిపల్ ఎన్నికల్లో తీర్పు ఇవ్వండి అని సిఎం రేవంత్ రెడ్డి సూచించారు. మున్సిపల్ ఎన్నికల్లో త్రిముఖ పోటీ జరుగుతుందని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 2014 లో పాలమూరు- రంగారెడ్డిని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటిస్తామని ప్రధాని నరేంద్ర మోడీ హామీ ఇచ్చారని, వరుసగా మూడు సార్లు ప్రధాని అయినా, ఇప్పటి వరకు ప్రకటించలేదని, ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు, నిధులు ఇవ్వలేదని విమర్శించారు. బిజెపి జాతీయ అధ్యక్షుడు ప్రచారానికి వచ్చి, మొండిచేయి చూపించారని మండిపడ్డారు. మహారాష్ట్ర సిఎం దేవేంద్ర ఫడ్నవీస్ కూడా ప్రచారానికి వచ్చారని, ప్రాణహిత- చేవెళ్ల ప్రాజెక్టు పూర్తి కోసం హామీ ఇస్తాడని అనుకున్నామని అన్నారు. ఇప్పటి వరకు ఆ హామీ నెరవేర్చలేదని, ఎన్నికల తర్వాత వెళ్లి అడిగితే మీకు ఇన్సూరెన్స్ ఉంది కదా అని తప్పించుకున్నాడని రేవంత్ ఎద్దేవా చేశారు. గత జిహెచ్ఎమ్ సి ఎన్నికల్లో బండిపోతే బండి ఇస్తాం, ఇళ్లు పోతే ఇళ్లు ఇస్తామని కేంద్రమంత్రి బండి సంజయ్ హామీ ఇచ్చారని, ఇన్సూరెన్స్ ఉన్నదానికి బండిసంజయ్ రెకమండేషన్ ఎందుకు? అని 12 ఏళ్లుగా మీరు చేసిన మోసాలు చాలదా? అని రేవంత్ ప్రశ్నించారు. ఇప్పుడొచ్చి కేంద్రం నుంచి నిధులు తీసుకొస్తామని, తెలంగాణకు లక్షల కోట్లు ఇచ్చామని కేంద్రమంత్రులు చెబుతున్నారని ధ్వజమెత్తారు. తెలంగాణ కేంద్రానికి రూపాయి చెల్లిస్తే, అక్కడి నుంచి 42 పైసలు మాత్రమే వస్తున్నాయని, యూపి రూపాయి చెల్లిస్తే కేంద్రం ఆ రాష్ట్రానికి 2 రూపాయిలు తిరిగి ఇస్తుందని, బిహార్ రూపాయి చెల్లిస్తే, అక్కడ ఆరు రూపాయిలు తిరిగి ఇస్తున్నారని చెప్పారు. ఉత్తరాది రాష్ట్రాలకు అత్యధిక నిధులు ఇస్తున్నారని, ఈ వివక్షపై ఎప్పుడైనా కిషన్ రెడ్డి, బండిసంజయ్ మాట్లాడారా? అని నిలదీశారు. దక్షిణాది రాష్ట్రాలను కేంద్రం నిర్లక్ష్యం చేస్తోందని తెలియజేశారు. ఇక్కడ కూడా నెల్లూరు పెద్దారెడ్డి రికమండేషన్ లు అవసరం లేదని, 8 మంది ఎంపిలను గెలిస్తే, మీరు రాష్ట్రానికి చేసిందేమిటి? అని ప్రశ్నించారు. కేంద్రం కొత్తగా ఇచ్చిన ప్రాజెక్టులు ఏమీ లేవు అని.. దక్షిణాది రాష్ట్రాల నుంచి ఎక్కువ పన్నులు వసూలు చేసి ఉత్తరాదికి ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. భారీ ప్రాజెక్టులన్నీ ఉత్తరాదికేనా? అని ప్రశ్నించారు. పైగా యూపిఎ హయాంలో ఇచ్చిన ప్రాజెక్టులను రద్దు చేశారని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
Venky Unleashed HIGH Teaser: 4 Stories, One High
Blockbuster filmmaker Anil Ravipudi’s close associate and longtime writing partner S Krishna makes a striking directorial debut with HIGH, an intense emotional drama. Produced by Harish Peddi, S Krishna, and Sekhar Divvela under Imagespark Entertainment and Myra Creations, the film’s gripping teaser has been unveiled online by Victory Venkatesh. The teaser dives into four parallel […] The post Venky Unleashed HIGH Teaser: 4 Stories, One High appeared first on Telugu360 .
Supreme Court Rejects Raj Kesireddy Bail, Ambati Rambabu Sent to Judicial Remand
It turned out to be a tough day in court for two YSRCP leaders linked to separate high-profile cases in Andhra Pradesh. The Supreme Court declined to grant bail to liquor scam accused Raj Kesireddy, while former minister Ambati Rambabu was sent to fourteen days of judicial remand in a protest-related case. Raj Kesireddy, described […] The post Supreme Court Rejects Raj Kesireddy Bail, Ambati Rambabu Sent to Judicial Remand appeared first on Telugu360 .
సమావేశంలో మాట్లాడుతున్న 18 వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి శ్రీనివాసరావు
సమావేశంలో మాట్లాడుతున్న 18 వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి శ్రీనివాసరావు మద్యం వ్యాపారిని
Andhra Prabha Smart Edition |Andhra Pradesh/Telangana
ఆంధ్రప్రభ స్మార్ట్ ఎడిషన్ 09-02-2026, 4.00PM ts కేసీఆర్ను తిట్టినోళ్లను వదిలిపెట్టం
Election |బీజేపీ అభ్యర్థుల గెలుపునకు నాయకుల ప్రచారం
Election | బీజేపీ అభ్యర్థుల గెలుపునకు నాయకుల ప్రచారం Election | పరకాల,
ఆడబిడ్డగా ఆదరించింది.. అభివృద్ధి చేసుకుందాం.. పాల్వంచ 9 ఫిబ్రవరి (ఆంధ్రప్రభ): ఇంటి ఆడబిడ్డగా
Gold medals |రాష్ట్రస్థాయి కరాటే పోటీల్లో గోల్డ్ మెడల్స్….
Gold medals | రాష్ట్రస్థాయి కరాటే పోటీల్లో గోల్డ్ మెడల్స్…. Gold medals
Brs l రేవూరి ప్రకాష్ రెడ్డి పరకాలలో ఏం అభివృద్ధి చేశావని ఓట్లు అడగడానికి వెళుతున్నావు..?
Brs l రేవూరి ప్రకాష్ రెడ్డి పరకాలలో ఏం అభివృద్ధి చేశావని ఓట్లు
రోడ్ షో లో మాట్లాడుతున్న కేటీఆర్
రోడ్ షో లో మాట్లాడుతున్న కేటీఆర్ కాంగ్రెస్ పార్టీది దండుపాళ్యం బ్యాచ్రేవంత్ రెడ్డిని
అభివృద్ధి కోసం ప్రజల మద్దతుతో గెలవబోతున్న
అభివృద్ధి కోసం ప్రజల మద్దతుతో గెలవబోతున్న 11వ వార్డు బిజెపి అభ్యర్థి జయశ్రీ
Star Award |రైజింగ్ స్టార్ అవార్డు..
Star Award | రైజింగ్ స్టార్ అవార్డు.. Star Award | వేల్పూర్,
తరుణ్ భాస్కర్.. ‘గాయపడ్డ సింహం’ ట్రైలర్ విడుదల
హైదరాబాద్: ‘పెళ్లి చూపులు’ సినిమాతో దర్శకుడిగా తెలుగు వెండితెరకు పరిచయం అయ్యారు తరుణ్ భాస్కర్. ఆ తర్వాత నటుడిగానూ కొన్ని సినిమాల్లో అలరించారు. తాజాగా ‘ఓం శాంతి శాంతి శాంతిః’ అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించారు. ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే తరుణ్ భాస్కర్ లేటెస్ట్ చిత్రం ‘గాయపడ్డ సింహం’. కశ్వప్ శ్రీనివాస్ ఈ సినిమాకు దర్శకుడు. ఫరియా అబ్దుల్లా, మానస చౌదిరి తదితరులు కీలక పాత్రల్లో నటించారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ను విడుదల చేశారు. ట్రైలర్ ఆద్యంతం వినోదాత్మకంగా ఉంది. ఈ సినిమా త్వరలో విడుదల కానుంది. కాగా, తరుణ్ భాస్కర్ ప్రస్తుతం దర్శకుడిగా ‘ఈ నగరానికి ఏమైంది’ సీక్వెల్ని తెరకెక్కిస్తున్నారు. ఈ ఏడాది అక్టోబర్/నవంబర్లో ఈ సినిమా విడుదల అవుతుందని తెలుస్తోంది. ఈ వైపు దర్శకుడిగా చిత్రాలు తెరకెక్కిస్తూనే.. నటుడిగా తరుణ్ భాస్కర్ తనలోని టాలెంట్ని ప్రేక్షకుల ఎదుట నిరూపించుకుంటున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు ‘గాయపడ్డ సింహం’ ట్రైలర్ను చూసేయండి..

20 C