SENSEX
NIFTY
GOLD
USD/INR

Weather

38    C
...

కేంద్ర సినిమా బోర్డు సభ్యుడిగా దెబ్బాది శ్రీనివాస్

అచ్చంపేట, ఆంధ్రప్రభ ; సినీ రంగానికి సంబంధించిన ప్రముఖ సంస్థలో కీలక బాధ్యత

ప్రభ న్యూస్ 21 Apr 2026 4:29 pm

అనంత పాలదాణాను సద్వినియోగం చేసుకోవాలి

జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్విశాలాంధ్ర అనంతపురం టౌన్ : అనంత పాలదాణాను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్ పేర్కొన్నారు. మంగళవారం అనంతపురం కలెక్టరేట్ లోని మినీ కాన్ఫరెన్స్ హాల్ లో జిల్లా పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో అనంత పాలదాణాను ప్రారంభించి, రైతులకు జిల్లా కలెక్టర్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో బుక్కరాయసముద్రం, రాప్తాడు, ఆత్మకూరు, నార్పల, అనంతపురం, కూడేరు, కుందుర్పి మండలాల్లోని పిఎసిఎస్ గోడౌన్లలో అనంత పాలదాణాను అందుబాటులో ఉంచడం జరిగిందన్నారు. […] The post అనంత పాలదాణాను సద్వినియోగం చేసుకోవాలి appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 21 Apr 2026 4:26 pm

కడెం ప్రభుత్వ ఆసుపత్రి తనిఖీ చేసిన జిల్లా అడిషనల్ కలెక్టర్

కడెం, ఆంధ్రప్రభ : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా పాలన ప్రగతి

ప్రభ న్యూస్ 21 Apr 2026 4:25 pm

జిల్లా బేస్‌బాల్ జట్టు ఎంపికకు ట్రయిల్స్ ..

జిల్లా బేస్‌బాల్ జట్టు ఎంపికకు ట్రయిల్స్ .. సంగారెడ్డి ప్రతినిధి, ఆంధ్రప్రభ :

ప్రభ న్యూస్ 21 Apr 2026 4:21 pm

Personality Rights Protection: Allu Arjun gets Court Order

After top actors like Chiranjeevi, Nagarjuna, NTR and others, the Delhi High Court has granted an interim injunction for Icon Star Allu Arjun from the unauthorized use and commercial exploitation of his personality rights. The actor approached the Delhi High Court last week and the decision came in his favour. Allu Arjun’s name, image, voice […] The post Personality Rights Protection: Allu Arjun gets Court Order appeared first on Telugu360 .

తెలుగు 360 21 Apr 2026 4:20 pm

Andhra Prabha Smart Edition |TS|మెట్రో సర్వీసులు/సన్రైజర్స్ కన్ను

ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్ ఎడిష‌న్ 21‍-౦4-2026, 4.00PM ts ఇక నుంచి ఉదయం

ప్రభ న్యూస్ 21 Apr 2026 4:19 pm

Andhra Prabha Smart Edition |AP|మరో ఎయిర్పోర్ట్../చంద్రబాబు ఫైర్

ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్ ఎడిష‌న్ 21-04-2026, 4.00PM ap ఏపీలో మరో ఎయిర్పోర్ట్..

ప్రభ న్యూస్ 21 Apr 2026 4:15 pm

అనాథ బాలికలకు ఉచిత పాలిటెక్నిక్ అవకాశం

తొర్రూరు టౌన్, ఆంధ్రప్రభ : రాష్ట్ర మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ

ప్రభ న్యూస్ 21 Apr 2026 4:14 pm

రైతు భరోసా సమావేశం బాధ్యత పెంచింది

రైతు భరోసా సమావేశం బాధ్యత పెంచింది సమావేశాన్ని విజయం చేసిన ప్రతి ఒక్కరికి

ప్రభ న్యూస్ 21 Apr 2026 4:09 pm

23న ఏపీ ఈసెట్ పరీక్ష

రాష్ట్రవ్యాప్తంగా 95 సెంటర్లలో నిర్వహణహైదరాబాదులోను సెంటర్ ఏర్పాటు పరీక్షలు రాయనున్న 33,751 మంది విద్యార్థులు పరీక్షకు ఏర్పాట్లు పూర్తి చేసిన జేఎన్టీయూ అధికారులు విశాలాంధ్ర – జేఎన్టీయూ ఏ: రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించే ఏపీ ఈసెట్ పరీక్ష 23న జరగనుంది. సెట్ చైర్మన్ ఉపకులపతి ప్రొఫెసర్ సుదర్శన్ రావు, రిజిస్టార్ ప్రొఫెసర్ కృష్ణయ్య, సెట్ కన్వీనర్ ప్రొఫెసర్ దుర్గాప్రసాద్, ప్రొఫెసర్ భానుమూర్తి పేర్కొన్నారు. మంగళవారం జేఎన్టీయూ ఆర్యభట్టు ఆడిటోరియంలో పాత్రికేయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ […] The post 23న ఏపీ ఈసెట్ పరీక్ష appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 21 Apr 2026 4:09 pm

Kharge |దక్షిణాది హక్కులను హరిస్తున్నారు!

Kharge | దక్షిణాది హక్కులను హరిస్తున్నారు! Kharge | ఆంధ్రప్రభ వెబ్ డెస్క్

ప్రభ న్యూస్ 21 Apr 2026 4:09 pm

రఘునాథపల్లిలో డీసీసీబీ నూతన బ్రాంచ్ ప్రారంభం

రఘునాథపల్లి, ఆంధ్రప్రభ : రఘునాథపల్లి మండల కేంద్రంలో డిస్ట్రిక్ట్ కో-ఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్

ప్రభ న్యూస్ 21 Apr 2026 4:06 pm

శ్రీవాణి విద్యానికేతన్ పాఠశాలలో ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు

విశాలాంధ్ర, ఉరవకొండ : స్థానిక శ్రీవాణి విద్యానికేతన్ పాఠశాల ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సోమవారం నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు విద్యార్థులు, తల్లిదండ్రులను విశేషంగా ఆకట్టుకున్నాయి. పాఠశాల ప్రాంగణం కళకళలాడుతూ, విద్యార్థుల ప్రతిభతో సందడి నెలకొంది. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ రఘు రాములు, ప్రధానోపాధ్యాయురాలు శ్రీలక్ష్మి మాట్లాడుతూ పాఠశాల ఆవిర్భవించి ఎన్నో సంవత్సరాలు గడిచినా, ఇప్పటికీ నైతిక విలువలు, క్రమశిక్షణకు ప్రాధాన్యం ఇస్తూ విద్య అందిస్తున్నామని తెలిపారు. తమ పాఠశాలలో చదివిన విద్యార్థులు వివిధ రంగాల్లో ఉన్నత […] The post శ్రీవాణి విద్యానికేతన్ పాఠశాలలో ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 21 Apr 2026 3:55 pm

కెసిఆర్ హయాంలోనే సివిల్ సప్లయ్ లో అక్రమాలు: ఎంపి అర్వింద్

హైదరాబాద్: భూముల ధరలు దేశవ్యాప్తంగా పెరిగాయని బిజెపి ఎంపి అర్వింద్ తెలిపారు. మాజీ సిఎం కెసిఆర్ చెప్పినవన్నీ కేంద్రం నిధులతో చేసినవేనని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. 72 ఏళ్ల వయసులోనూ కెసిఆర్ పచ్చి అబద్ధాలు మాట్లాడారని, ఫీజు రీయింబర్స్ మెంట్, ఆరోగ్యశ్రీ బకాయిలు, భారీగా బకాయిలు పెట్టి పోయారని విమర్శించారు. కెసిఆర్ హయాంలోనే సివిల్ సప్లయ్ లో అక్రమాలు ప్రారంభమయ్యాయని, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆనాటి నుంచి కెసిఆర్ కోవర్టు అని అర్వింద్ తెలియజేశారు. కేంద్రం తెచ్చిన బిల్లులో కరెంట్ మీటర్ అనేది లేనేలేదని, రైతుల వద్ద కరెంట్ బిల్లు వసూలు చేయాలని కేంద్రం ఎక్కడా చెప్పలేదని అన్నారు. ఆదివాసీలకు పోడుభూములకు పట్టాలు ఇస్తానని కెసిఆర్ హామీ ఇచ్చారని, ఆదిలాబాద్ లో పోడుభూముల పట్టాలు అడిగిన మహిళలపై దౌర్జన్యాలు చేయించారని మండిపడ్డారు. తెలంగాణలో రైతులను ఆదుకోలేదు కానీ, పంజాబ్ కు వెళ్లి చెక్కులు ఇచ్చి వచ్చారని ఎంపి అర్వింద్ ధ్వజమెత్తారు.

మన తెలంగాణ 21 Apr 2026 3:55 pm

స్పందించు-సాయం అందించు

నిరుపేదల ఉన్నత విద్య కోసం లక్ష ఆర్థిక సహాయం అందించిన కందికుంట యశోదమ్మ విశాలాంధ్ర,కదిరి,:ఆర్డీటి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న స్పందించు-సాయం అందించు కార్యక్రమంలో భాగంగా ఆర్డీటి ఏ టి ఎల్ లక్షుమన్న, సిఓ లు శ్రీదేవి,లక్షుమన్న, దేవరపల్లి గంగాధర్ పాల్గొన్నారు. మంగళవారం ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ సతీమణి కందికుంట యశోదమ్మ లక్ష రూపాయల ఆర్థిక సహాయం చేశారు.నిరు పేదల కోసం ఆర్డీటి సంస్థ చేపడుతున్న కార్యక్రమాలకు అభినందనలు తెలిపారు The post స్పందించు-సాయం అందించు appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 21 Apr 2026 3:47 pm

రైతు భరోసా డబ్బులు జమ..

తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా పథకం రెండో విడత నిధులను విడుదల చేసింది. అర్హులైన రైతుల బ్యాంక్ ఖాతాల్లో ఈ సాయం జమ కానుంది.ఇప్పటికే మార్చిలో మొదటి విడత నిధులు విడుదల చేయగా, ఆ సమయంలో ఒక్క ఎకరం భూమి ఉన్న రైతులకు మాత్రమే సాయం అందించారు.ఇప్పుడు రెండో విడతలో ఒక ఎకరం నుంచి ఐదు ఎకరాల లోపు భూమి కలిగిన రైతులకు డబ్బులు జమ చేయనున్నారు.అర్హులైన రైతులు దరఖాస్తు సమయంలో ఇచ్చిన మొబైల్ నంబర్లకు మెసేజ్‌లు […] The post రైతు భరోసా డబ్బులు జమ.. appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 21 Apr 2026 3:38 pm

2028 ఎన్నికల్లో ప్రజలు బిఆర్ఎస్ కు బుద్ధి చెబుతారు: అడ్లూరి

హైదరాబాద్: బిఆర్ఎస్ పాలనలో రైతుబంధు డబ్బుల కోసం బిఆర్ఎస్ ను కుదువపట్టారని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ఆరోపించారు. రెండున్నరేళ్లలోపే రాష్ట్రం ఆగమైందనడం విడ్డూరం అని అన్నారు. మాజీ సిఎం వ్యాఖ్యలను అడ్లూరి ఖండించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి వడ్డీలు కట్టలేక ఉద్యోగులకు జీతం ఇవ్వలేని స్థితికి తెచ్చారని విమర్శించారు. గత పదేళ్లలో ప్రతిపక్ష నేతలు కనీసం మాట్లాడలేని పరిస్థితులు ఉండేవని తెలియజేశారు. మాజీ మంత్రి జీవన్ రెడ్డి అన్ని పదవులు అనుభవించి ఇప్పుడు విమర్శిచడం సరికాదని అన్నారు. పార్టీ వీడవద్దని కాంగ్రెస్ నేతలు జీవన్ రెడ్డిని కలిసి విజ్ఞప్తి చేశామని, వారం రోజుల్లో వడ్ల కొనుగోలు కేంద్రాలు ప్రారంభిస్తామని అన్నారు. ధాన్యం కొనుగోళ్లపై కేంద్రమంత్రులను సిఎం కలిసినా స్పందన లేదని, వడ్ల కొనుగోళ్లు, యూరియా విషయంలో ఇబ్బందులు లేవు అని అన్నారు. 2028 ఎన్నికల్లో ప్రజలు బిఆర్ఎస్ కు బుద్ధి చెబుతారని, జగిత్యాలలో సభ ఉన్నా మాజీ మంత్రి హరీష్ రావు ఢిల్లీ వెళ్లడం వెనుక ఆంతర్యమేంటి? అని ప్రశ్నించారు. ఆరు గ్యారెంటీలను కచ్చితంగా అమలు చేసి చూపిస్తామని అడ్లూరి లక్ష్మణ్ సవాల్ విసిరారు. 

మన తెలంగాణ 21 Apr 2026 3:30 pm

Falaknuma Wedding Allegations: Delhi High Court Orders Centre to Act on Complaint Against Ex-Telangana IAS Officer Within 3 Months

The Delhi High Court has directed the Central Government to take a decision on a complaint alleging corruption against a senior Telangana IAS officer and bring the matter to its logical conclusion within three months. The petition was disposed of with these directions. The case was heard in WP(C) 13211/2022, Gavinolla Srinivas vs Union of […] The post Falaknuma Wedding Allegations: Delhi High Court Orders Centre to Act on Complaint Against Ex-Telangana IAS Officer Within 3 Months appeared first on Telugu360 .

తెలుగు 360 21 Apr 2026 3:29 pm

నేటి అర్ధరాత్రి నుంచి నిలిచిపోనున్న ఆర్టీసీ బస్సులు..

సమ్మెకు మద్దతు ప్రకటించిన కవిత2026 ఏప్రిల్ 21 అర్ధరాత్రి నుంచి తెలంగాణలో ఆర్టీసీ బస్సులు నిలిచిపోనున్నాయి. పలు డిమాండ్ల సాధన కోసం ఆర్టీసీ జేఏసీ సమ్మెకు పిలుపునిచ్చింది. ఈ మేరకు ఆర్టీసీ జేఏసీ ఛైర్మన్ వెంకన్న మాట్లాడుతూ, తాము తలపెట్టిన సమ్మెకు అన్ని ఆర్టీసీ సంఘాలు, ప్రజాసంఘాలు మద్దతు ప్రకటించాయని అన్నారు. సమ్మె నోటీసు ఇచ్చి 41 రోజులవుతున్నప్పటికీ ఇప్పటికీ ప్రభుత్వం, యాజమాన్యం చర్చలు జరపకపోవడం సరికాదని అన్నారు.ప్రభుత్వం ఇప్పటికైనా సమ్మెపై జోక్యం చేసుకోవాలని ఆయన కోరారు. […] The post నేటి అర్ధరాత్రి నుంచి నిలిచిపోనున్న ఆర్టీసీ బస్సులు.. appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 21 Apr 2026 3:29 pm

21aprilcartoonstory |ట్రంప్ ముందూ వెనకా నుయ్యే…

21aprilcartoonstory | ట్రంప్ ముందూ వెనకా నుయ్యే… 21aprilcartoonstory | శాంతి లేదు,

ప్రభ న్యూస్ 21 Apr 2026 3:28 pm

సింగపూర్ చేరుకున్న ఏపీ మంత్రుల బృందం

ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి ప్రభుత్వానికి చెందిన ఏడుగురు మంత్రుల బృందం ఈ ఉదయం సింగపూర్ చేరుకుంది. రాష్ట్రంలో ఆధునిక పరిపాలన, ఉత్తమ పాలనా పద్ధతులను ప్రవేశపెట్టడమే లక్ష్యంగా ఈ నెల 27వ తేదీ వరకు, అంటే మొత్తం ఏడు రోజుల పాటు ఈ పర్యటన కొనసాగనుంది. మంత్రుల బృందం ఈ ఉదయం సింగపూర్ చేరుకోగానే, అక్కడి తెలుగు అసోసియేషన్ ప్రతినిధులు వారికి ఘనంగా స్వాగతం పలికారు. మంత్రులు అచ్చెన్నాయుడు, పి. నారాయణ, అనగాని సత్యప్రసాద్, బీసీ జనార్దన్ రెడ్డి, […] The post సింగపూర్ చేరుకున్న ఏపీ మంత్రుల బృందం appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 21 Apr 2026 3:22 pm

60elderly man |ఇసుక ట్రాక్టర్ ఢీకొని వృద్ధుడు మృతి..

60elderly man | ఇసుక ట్రాక్టర్ ఢీకొని వృద్ధుడు మృతి.. 60elderly man

ప్రభ న్యూస్ 21 Apr 2026 3:22 pm

ఉపాధి హామీ పనుల్లో ప్రజాప్రతినిధులు..

ఉట్నూర్, ఆంధ్రప్రభ : అదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలంలోని నాగ పూర్ పంచాయతీకి

ప్రభ న్యూస్ 21 Apr 2026 3:19 pm

షారుఖ్ ఖాన్ ‘కింగ్’కోసం ఎడ్ షీరన్ స్పెషల్ సాంగ్.. అనిరుద్ మాస్టర్ ప్లాన్!

బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ హీరోగా దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ తెరకెక్కిస్తున్న మెగా యాక్షన్ చిత్రం ‘కింగ్’ పై అభిమానుల అంచనాలు రోజురోజుకూ పెరుగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఒక క్రేజీ బజ్ టాలీవుడ్‌లో వేగంగా వైరల్ అవుతోంది. సంగీత దర్శకుడు అనిరుద్ ఈ చిత్రం కోసం అంతర్జాతీయ పాప్ సూపర్‌స్టార్ ఎడ్ షీరన్తో స్పెషల్ సాంగ్ రెడీ చేస్తున్నట్లు సమాచారం. పాప్ మ్యూజిక్ ప్రపంచంలో ఎడ్ షీరన్ స్థాయి ఏమిటో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని […] The post షారుఖ్ ఖాన్ ‘కింగ్’ కోసం ఎడ్ షీరన్ స్పెషల్ సాంగ్.. అనిరుద్ మాస్టర్ ప్లాన్! appeared first on Telugu Bullet .

తెలుగు బులెట్ 21 Apr 2026 3:16 pm

100 Hottest |ప్రపంచ రికార్డుల్లో మంచిర్యాల

100 Hottest | ప్రపంచ రికార్డుల్లో మంచిర్యాల ‍ప్రపంచంలోనే అత్యంత వేడి నగరాల

ప్రభ న్యూస్ 21 Apr 2026 3:16 pm

ఖమ్మంలో సంభాద్రి లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలకు ఆహ్వానం

ఖమ్మం, ఏప్రిల్ 21, (జనంసాక్షి) : ఖమ్మం పట్టణంలోని స్వయంభూ క్షేత్రమైన శ్రీ సంభాద్రి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం (గుట్ట)లో ఈ నెల 28 నుండి మే …

జనం సాక్షి 21 Apr 2026 2:52 pm

జాతీయ కుటుంబ ప్రయోజన పథకానికి దరఖాస్తుల ఆహ్వానం

జడ్చర్ల, ఏప్రిల్ 21 (జనంసాక్షి): కుటుంబ యజమానిని కోల్పోయిన పేద కుటుంబాలను ఆదుకునేందుకు ప్రభుత్వం ‘జాతీయ కుటుంబ ప్రయోజన పథకం కింద రూ. 20 వేల …

జనం సాక్షి 21 Apr 2026 2:49 pm

రోడ్డు పనులను పరిశీలించిన ఎమ్మెల్యే గండ్ర

జయశంకర్ భూపాలపల్లి బ్యూరో, (జనంసాక్షి):జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలంలోని భాగిర్తిపేట క్రాస్ నుండి బుద్ధారం గ్రామం వరకు నిర్మాణంలో ఉన్న రోడ్డు పనులను భూపాలపల్లి ఎమ్మెల్యే …

జనం సాక్షి 21 Apr 2026 2:47 pm

కాంగ్రెస్‌లో అసంతృప్తి సెగ

పార్టీ వీడే యోచనలో లింగోజి కిరణ్ కుమార్ రాజకీయాల్లో పెరిగిన ఉత్కంఠ చండూరు,ఏప్రిల్ 21 ( జనంసాక్షి) నల్గొండ జిల్లా రాజకీయాల్లో, ముఖ్యంగా మునుగోడు నియోజకవర్గంలోని చండూరు …

జనం సాక్షి 21 Apr 2026 2:43 pm

Yash posts an Update on KGF 3

KGF franchise marked the rise of a new Superstar named Yash to Indian cinema. The actor has spent over three years on Toxic and the film releases in June. His fans and the audience are eagerly waiting for the third installment of the KGF franchise. Keeping an end to the speculations about the project, Yash […] The post Yash posts an Update on KGF 3 appeared first on Telugu360 .

తెలుగు 360 21 Apr 2026 2:43 pm

ଫ୍ୟାକ୍ଟ ଚେକ୍: ଦାବିଟି ବିଭ୍ରାନ୍ତିକର ଅଟେ, ପ୍ରକୃତ ଭିଡିଓରେ ନୀତିଶଙ୍କୁ ନିନ୍ଦା କରିନାହାନ୍ତି ଅଶୋକ ଚୌଧୁରୀ

ବିହାର ରାଜନୀତିରେ ନୂଆ ଅଧ୍ୟାୟ... ସମ୍ରାଟଙ୍କ ହାତରେ ଶାସନ ଗାଦି। ବିହାରର ପ୍ରଥମ ବିଜେପି ମୁଖ୍ୟମନ୍ତ୍ରୀ ଭାବେ ଶପଥ ନେଇଛନ୍ତି ସମ୍ରାଟ ଚୌଧୁରୀ। ହେଲେ ପ୍ରଶ୍ନ ଉଠୁଛୁ ସମ୍ରାଟଙ୍କୁ କାହିଁକି ବାଛିଲା ଦିଲ୍ଲୀ? କାହିଁକି ତାଙ୍କ ଉପରେ ଭରସା କଲେ ବିଜେପିର ଶୀର୍ଷ ନେତୃତ୍ୱ? ଏହା ପଛରେ ରହିଛି ବିଜେପିର ଏକ ଲମ୍ବା ରଣନୀତି। ରାଜନୀତି ସମୀକ୍ଷକଙ୍କ ମତରେ, ସମ୍ରାଟଙ୍କୁ ନୀତିଶ କୁମାରଙ୍କ ଉତ୍ତରାଧିକାରୀ ଭାବେ ପ୍ରୋଜେକ୍ଟ କରିଛି ବିଜେପି। ବିହାରରେ ଦଳର ଭବିଷ୍ୟତକୁ ସୁରକ୍ଷିତ କରିବାକୁ ଏହା ଏକ ବଡ଼ ଚାଲ୍‌। କେବଳ ସରକାର ଗଢ଼ିବା ନୁହେଁ, ବରଂ ଜାତିଗତ ସମୀକରଣକୁ ସାଧିବା ସହ ବିହାରରେ ବିଜେପିର ନିଜସ୍ୱ ସାମ୍ରାଜ୍ୟ ଠିଆ କରିବା ପାଇଁ ଏବେଠୁ ନକ୍ସା ଆଙ୍କି ସାରିଛି ଦଳ। ତେବେ ଦେଖିବାର କଥା, ସମ୍ରାଟଙ୍କୁ ନେଇ ବିଜେପି ଖେଳିଥିବା ଏହି ବଡ଼ ବାଜି ଆଗାମୀ ଦିନରେ ବିହାର ରାଜନୀତିରେ କି ପରିବର୍ତ୍ତନ ଆଣୁଛି। ଇତିମଧ୍ୟରେ ବିହାରର ଆରଜେଡି ନେତା ତଥା ଗ୍ରାମୀଣ ବିକାଶ ମନ୍ତ୍ରୀ ଅଶୋକ ଚୌଧୁରୀଙ୍କ ଏକ ଭିଡିଓ ଭାଇରାଲ ହେଉଥିବାର ଦେଖିବାକୁ ମିଳିଛି । ଏୟାରପୋର୍ଟ ରୁ ଆସିବା ବେଳେ ଅଶୋକ ମିଡିଆକୁ ଏକ ବାର୍ତ୍ତା ଦେଉଥିବାର ଦେଖାଯାଇଛି । ମୁଖ୍ୟମନ୍ତ୍ରୀ ପଦରୁ ଇସ୍ତଫା ଦେବା ପରେ ନୀତିଶଙ୍କୁ କଟାକ୍ଷ କରିଥିଵାର ଦାବି କରିଛନ୍ତି ୟୁଜର୍ସ । ଉକ୍ତ ଭିଡିଓରେ ଅଶୋକ କହୁଥିବାର ଜଣାଯାଇଛି, ନୀତିଶ କୁମାର ମାନସିକରୂପରେ ପାଗଳ ହୋଇଯାଇଛନ୍ତି, ତାଙ୍କର ମୁଣ୍ଡ କାମ କରୁନାହିଁ । ତାଙ୍କୁ ୪ଜଣ ବ୍ୟକ୍ତି ଧରିକି ରଖିବାକୁ ପଡୁଛି । View this post on Instagram A post shared by Amar Azad Paswan (@amarazadaaa) ଯାହାର ଏକ ସ୍କ୍ରୀନସଟ୍ ତଳେ ଉପଲବ୍ଧ ରହିଛି । ସାତ୍ୟାସତ୍ୟ: ଦାବିଟି ବିଭ୍ରାନ୍ତିକର ଅଟେ । ଉକ୍ତ ଭିଡିଓରେ ବିପକ୍ଷ ଦଳର ନେତାଙ୍କୁ ଆକ୍ଷେପ କରି ଏଭଳି କହିଛନ୍ତି ଅଶୋକ ଚୌଧୁରୀ । ଦାବି ନେଇ ଅନୁସନ୍ଧାନ କରିବାରୁ ଅଶୋକ ଚୌଧୁରୀ ଏଭଳି କୌଣସି ମତପ୍ରକାଶ କରିଥିଵାର ପାଇନଥିଲୁ । ଯଦି ଏଭଳି ସମୟରେ ନେତା ଅଶୋକ ଚୌଧୁରୀ ଏଭଳିମନ୍ତବ୍ୟ ଦେଇଥାନ୍ତେ ନିଶ୍ଚିତଭାବେ ଏହା ପ୍ରତିଟି ଗଣମାଧ୍ୟମର ପ୍ରମୁଖ ଖବର ପାଲଟିଥାନ୍ତା । ଭିଡିଓର ସତ୍ୟତା ଜାଣିବାକୁ ଯାଇ ଉକ୍ତ ଭିଡିଓର କିଛି ଅଂଶକୁ ରିଭର୍ସ ଇମେଜରେ ଅନୁସନ୍ଧାନ କରିଥିଲୁ । ଅନୁସନ୍ଧାନରୁ ଏକ ୟୁଟ୍ୟୁବ ଭିଡିଓ ହସ୍ତଗତ ହୋଇଥିଲା ।  ଭିଡିଓ ଉପରେ ଉଲ୍ଲେଖ ରହିଛି ତେଜସ୍ଵୀ ଯାଦବଙ୍କ ଉପରେ ବର୍ଷିଲେ ଅଶୋକ ଚୌଧୁରୀ । ଉକ୍ତ ଭିଡିଓରେ ସିଏ ତେଜସ୍ଵୀ ଯାଦବଙ୍କୁ କଟାକ୍ଷ କରିଥିଵାର ଶୁଣିବାକୁ ମିଳିଛି । ଏହି ଭିଡିଓଟି ଭାଇରାଲ ଭିଡିଓ ସହ ବହୁମାତ୍ରରେ ସମାନତା ଥିବା ବେଳେ ଏନେଇ ଅଧିକ ଅନୁସନ୍ଧାନ କରିଥିଲୁ । ଆବଶ୍ୟକିୟ କିୱାର୍ଡ ବ୍ୟବହାର କରି ଅନୁସନ୍ଧାନ କରିଥିଲୁ । ଅନୁସନ୍ଧାନରୁ ଏକ ଟ୍ୱିଟରରେ ଅପଲୋଡ଼ ହୋଇଥିବା ଏକ ଭିଡ଼ିଓ ହସ୍ତଗତ ହୋଇଥିଲା । ୨ ମିନିଟର ଏହି ଭିଡିଓରେ ଅଶୋକ ଚୌଧୁରୀ ତେଜସ୍ଵୀ ଯାଦବଙ୍କ ଉପରେ ବର୍ଷିଥିବାର ଦେଖିବାକୁ ମିଳିଥିଲା । ଉକ୍ତ ଭିଡିଓର ୧ମି.୪୭ ସେ ସମୟରେ ଆମେ ଭାଇରାଲ ଭିଡିଓର କ୍ଲିପଟି ପାଇଥିଲୁ । ଯାହା ଠିକ୍ ପୂର୍ବରୁ ଅଶୋକ ତେଜସ୍ଵୀଙ୍କୁ କଟାକ୍ଷ କରିଥିଵାର ଦେଖିବାକୁ ମିଳିଥିଲା । ତାପରେ ପରେ ଅଶୋକ କହିଛନ୍ତି, ନିର୍ବାଚନ ପୂର୍ବରୁ ତେଜସ୍ଵୀ କହିଥିଲେ ନୀତିଶ କୁମାର ପାଗଳ ହେଇଗଲେଣି, ତାଙ୍କ ମୁଣ୍ଡ କାମ କରୁନାହିଁ ଏବଂ ସିଏ ୪ଲୋକଙ୍କ ସାହାରା ନେଇ ବଞ୍ଚିଛନ୍ତି । କିନ୍ତୁ ଜନତା ଦେଖାଇଦେଲେ ୨୫ସିଟ ରେ ଆରଜେଡି ସୀମିତ ରହିଗଲା । ଆଉ ଆଗାମୀ ଦିନରେ ଆରଜେଡିର ସତ୍ୟନାଶ ହେବ ବୋଲି କହିଛନ୍ତି ଅଶୋକ ଚୌଧୁରୀ । #पटना : बिहार सरकार के मंत्री अशोक चौधरी ने कहा कि मुख्यमंत्री नीतीश कुमार का राज्यसभा सदस्य के रूप में शपथ लेना एक प्रक्रियात्मक और लोकतांत्रिक निर्णय है। उन्होंने तेजस्वी यादव के सवालों को भ्रामक बताया और वंशवाद के आरोपों की आलोचना करते हुए कहा कि जनता ऐसे राजनीतिक नैरेटिव का… pic.twitter.com/E2mOqLe6LD — DD News Bihar | डीडी न्यूज बिहार (@ddnewsBihar) April 11, 2026 ସେହିପରି ଅଶୋକଙ୍କ ବାର୍ତ୍ତାକୁ ନେଇ ପ୍ରଭାତ ଖବର ଏକ ବିସ୍ତୁତ ଖବର ପ୍ରସାରଣ କରିଥିଵାର ଦେଖିବାକୁ ମିଳିଛି । ଏଥିରୁ ପ୍ରମାଣିତ ହେଲା ଯେ, ଦାବିଟି ବିଭ୍ରାନ୍ତିକର ଅଟେ । ପ୍ରକୃତ ଭିଡିଓରେ ବିପକ୍ଷ ଦଳକୁ କଟାକ୍ଷ କରିଛନ୍ତି ଅଶୋକ । ଭାଇରାଲ ହେଉଥିବା ବାକ୍ୟଟି ତେଜସ୍ଵୀ ଯାଦବ ନୀତିଶଙ୍କୁ ଆକ୍ଷେପ କରି କହିଛନ୍ତି ଅଶୋକ ଚୌଧୁରୀ ଗଣମାଧ୍ୟମରେ କହିଛନ୍ତି ।

తెలుగు పోస్ట్ 21 Apr 2026 2:39 pm

బుడమేరు వంతెన వద్ద వాహనదారులకు కౌన్సిలింగ్..

బుడమేరు వంతెన వద్ద వాహనదారులకు కౌన్సిలింగ్.. నియమాలను పాటిద్దాం.. ఇంటికి సురక్షితంగా చేరుకుందాంఅజిత్

ప్రభ న్యూస్ 21 Apr 2026 2:39 pm

నారాయణపేటలో లంచం తీసుకుంటూ ఎసిబికి దొరికిన ఆర్ డిఒ

నారాయణపేట జిల్లా కేంద్రంలో ఎసిబి అధికారులు దాడులు నిర్వహించారు. ఆర్ డిఒ రామచందర్ నాయక్ లంచం తీసుకుంటుండగా ఎసిబి అధికారులు పట్టుకున్నారు.  రామచంద్ర నాయక్ రూ. 25000 లంచం తీసుకుంటూ ఎసిబి అధికారులకు పట్టుబడ్డాడు. ఆర్ డిఎ ఇంటిలో ఎసిబి సోదాలు కొనసాగుతున్నాయి. ఎవరైనా అధికారులు లంచం డిమాండ్ చేస్తే ఎసిబి టోల్ ఫ్రీ నెంబర్ 1064ను సంప్రదించాలని, వారి చిరునామాను గోప్యంగా ఉంచుతామని ఎసిబి అధికారులు వెల్లడించారు.

మన తెలంగాణ 21 Apr 2026 2:33 pm

పర్యావరణ పరిరక్షణలో అందరం భాగమౌదాం

పర్యావరణ పరిరక్షణలో అందరం భాగమౌదాం కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ శ్రీకాకుళం, ఆంధ్రప్రభ

ప్రభ న్యూస్ 21 Apr 2026 2:33 pm

బుధవారం రాశి ఫలాలు (22-04-2026)

మేషం కుటుంబమున కొన్ని సంఘటనలు ఆశ్చర్యం కలిగిస్తాయి. సంఘంలో ప్రముఖుల ఆదరణ పెరుగుతుంది. అన్ని రంగాల వారికి పరిస్థితులు అనుకూలిస్తాయి. వృత్తి ఉద్యోగాలలో మీ విలువ మరింత పెరుగుతుంది. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. వ్యాపారమున అంచనాలు అందుకుంటారు. ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది. వృషభం ఆర్థిక పరంగా ఇబ్బందులు తప్పవు. దూరప్రయాణ సూచనలున్నవి. బంధు మిత్రులతో మాట పట్టింపులుంటాయి. కొన్ని వ్యవహారాలలో ఇతరుల విషయాలలో జోక్యం చేసుకోకపోవడం మంచిది. నూతన వ్యాపార విస్తరణ ప్రయత్నాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగమున ఇతరులతో వాదనకు వెళ్ళకపోవడం మంచిది. మిధునం వ్యాపార విషయమై కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఆప్తుల నుండి విలువైన సమాచారం అందుతుంది. వృత్తి, ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి ఆర్ధిక పరంగా అనుకూలత పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో వివాదాలు సర్దుమణుగుతాయి .చాలా కాలంగా పూర్తికాని పనులు సకాలంలో పూర్తి చేస్తారు. కర్కాటకం చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. వృత్తి వ్యాపారాలలో శ్రమాధిక్యత అధికమౌతుంది. సన్నిహితులతో దైవ దర్శనాలు చేసుకుంటారు. సోదరులతో కొన్ని వ్యవహారాలలో సఖ్యత లోపిస్తుంది.కుటుంబ విషయమై స్థిరమైన నిర్ణయాలు చెయ్యలేరు. స్థిరాస్తి ఒప్పందాలు కలిసిరావు. నిరుద్యోగుల ప్రయత్నాలు మందకొడిగా సాగుతాయి. సింహం ఊహించని ప్రయాణాలు చేస్తారు. కుటుంబ సభ్యులతో మాటపట్టింపులుంటాయి. చేపట్టిన పనులలో జాప్యం కలుగుతుంది. ఋణదాతల నుండి ఒత్తిడి పెరుగుతుంది. వృత్తి ఉద్యోగాలలో అదనపు పని భారం వలన మానసిక సమస్యలు కలుగుతాయి. స్ధిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు వాయిదా పడతాయి. దైవచింతన పెరుగుతుంది. కన్య చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. చాలాకాలంగా వేధిస్తున్న సమస్యలు పరిష్కారం అవుతాయి. సంఘంలో ప్రముఖులతో పరిచయాలు విస్తృతమౌతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. వ్యాపార వ్యవహారాలు సంతృప్తికరంగా సాగుతాయి. చేపట్టిన పనులు అప్రయత్నంగా పూర్తవుతాయి. తుల అవసరానికి చేతిలో డబ్బు నిలువ ఉండదు. ఇంటాబయట ఊహించని సమస్యలు కలుగుతాయి. ఒక వ్యవహారంలో జీవిత భాగస్వామితో మాటపట్టింపులు కలుగుతాయి. ఆరోగ్య విషయంలో వైద్యుల సలహా తీసుకోవడం మంచిది. విద్యార్థులు పోటీ పరీక్ష ఫలితాలు నిరాశ కలిగిస్తాయి. ఉద్యోగ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. వృశ్చికం వృత్తి ఉద్యోగమున చెయ్యని పనికి ఇతరుల నుండి విమర్శలు ఎదురవుతాయి. చేపట్టిన పనులలో జాప్యం కలుగుతుంది. దూర ప్రయాణ విషయంలో వాహన ఇబ్బందులుంటాయి. ఆదాయ మార్గాలు అంతంత మాత్రంగా సాగుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు నిరాశ కలిగిస్తాయి. పాత ఋణాలు తీర్చడానికి నూతన ఋణ యత్నాలు చేస్తారు. ధనస్సు బంధు మిత్రులతో స్వల్ప వివాదాలు కలుగుతాయి. వృత్తి ఉద్యోగాలలో అదనపు పనిభారం ఉంటుంది. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో విశేషంగా పాల్గొంటారు. ముఖ్యమైన పనులు వాయిదా వెయ్యడం మంచిది. కుటుంబ పెద్దల నుండి కొంత ప్రతికూల వాతావరణం ఉంటుంది. వృత్తి వ్యాపారాలలో స్వల్ప లాభాలు పొందుతారు. మకరం చేపట్టిన పనులు సకాలంలో పూర్తిచేస్తారు. గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు.రావలసిన సొమ్ము సకాలంలో చేతికి అందుతుంది. స్థిరాస్తి వివాదాలను సోదరుల సహాయంతో రాజీ చేసుకుంటారు. నిరుద్యోగ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. వ్యాపారాలు మరింత అభివృద్ధి బాటలో సాగుతాయి. దైవ కార్యక్రమాలలో పాల్గొంటారు. కుంభం వృత్తి ఉద్యోగాలలో బాధ్యతలను సమర్దవంతంగా నిర్వహిస్తారు. ఇంటా బయట పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. కుటుంబ సభ్యుల మధ్య శుభకార్య ప్రస్తావన వస్తుంది. వ్యాపారాలలో నూతన ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. నిరుద్యోగులకు సన్నిహితుల సహాయ సహకారాలతో నూతన ఉద్యోగ లబ్ది పొందుతారు. మీనం కొన్ని వ్యవహారాలలో ఇతరుల నుండి సమస్యలు కలుగుతాయి. వృత్తి వ్యాపారాలలో కొంత ప్రతికూల వాతావరణం ఉంటుంది. దూర ప్రయాణాలు వ్యర్థంగా ఉంటాయి. ఖర్చులు ఆదాయానికి మించి ఉంటాయి. ఉద్యోగమున అధికారులతో వాదనలకు వెళ్లకపోవడం మంచిది. నేత్ర సంభందమైన అనారోగ్య సమస్యలు భాదిస్తాయి.  

మన తెలంగాణ 21 Apr 2026 2:30 pm

ఏ.ఎస్. ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌ను సందర్శ‌న‌…

ఏ.ఎస్. ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌ను సందర్శ‌న‌… వెస్ట్ బైపాస్‌పై ప్రత్యేక దృష్టి​బ్లాక్ స్పాట్స్

ప్రభ న్యూస్ 21 Apr 2026 2:28 pm

కన్నతల్లిపై కూతురు దాడి యత్నం

కన్నతల్లిపై కూతురు దాడి యత్నం కోదాడ, ఆంధ్రప్రభ : కన్నతల్లినే కడతేర్చేందుకు ప్రయత్నించిన

ప్రభ న్యూస్ 21 Apr 2026 2:25 pm

It’s a Wrap for Rajinikanth’s Jailer 2

After the super success of Jailer, the team is collaborating once again for the film’s sequel titled Jailer 2. The shooting formalities of the film are completed and the makers have made an announcement. The team celebrated the last day on the sets in the presence of Superstar Rajinikanth and director Nelson Dilipkumar. The makers […] The post It’s a Wrap for Rajinikanth’s Jailer 2 appeared first on Telugu360 .

తెలుగు 360 21 Apr 2026 2:21 pm

300 Crores |వ్యక్తిగతం నుంచి రాజకీయాల వరకు కేసుల కలకలం!

300 Crores | వ్యక్తిగతం నుంచి రాజకీయాల వరకు కేసుల కలకలం! 300

ప్రభ న్యూస్ 21 Apr 2026 2:16 pm

మార్కెట్ పతనాల సమయంలో…

మార్కెట్ పతనాల సమయంలో… SIPలను ఆపడం పెట్టుబడిదారులు చేసే అత్యంత ఖరీదైన తప్పు

ప్రభ న్యూస్ 21 Apr 2026 2:12 pm

Employees |జూన్ నుంచి నిషేధం అమలు: తెలంగాణ ప్రభుత్వ నిర్ణయం

Employees | జూన్ నుంచి నిషేధం అమలు: తెలంగాణ ప్రభుత్వ నిర్ణయం Employees

ప్రభ న్యూస్ 21 Apr 2026 2:11 pm

‘జైలర్ 2’షూట్ కంప్లీట్.. ఇక రిలీజ్ డేట్ ఒక్కటే బాకీ!

సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ తెరకెక్కిస్తున్న అవైటెడ్ సీక్వెల్ ‘జైలర్ 2’ పై మేకర్స్ ఇప్పుడు సాలిడ్ అప్డేట్ అందించారు. మొదటి పార్ట్ సెట్ చేసిన భారీ అంచనాలకు తగ్గట్లుగా ఈ సీక్వెల్ పై అభిమానుల ఆసక్తి అంతకంతకూ పెరుగుతూనే ఉంది. తాజాగా సినిమా షూటింగ్ మొత్తం పూర్తయినట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. సెట్స్ నుండి కేక్ కట్టి సెలబ్రేట్ చేసుకుంటున్న పిక్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. సో ‘జైలర్ […] The post ‘జైలర్ 2’ షూట్ కంప్లీట్.. ఇక రిలీజ్ డేట్ ఒక్కటే బాకీ! appeared first on Telugu Bullet .

తెలుగు బులెట్ 21 Apr 2026 2:00 pm

TDP JANASENA |ఫోటో వివాదం నుంచి వ్యక్తిగత ఆరోపణల వరకూ ఉద్రిక్తత

TDP JANASENA | ఫోటో వివాదం నుంచి వ్యక్తిగత ఆరోపణల వరకూ ఉద్రిక్తత

ప్రభ న్యూస్ 21 Apr 2026 1:59 pm

ఆర్టిసి సమ్మె మరో సకల జనుల సమ్మెగా మారబోతుంది: వెంకన్న

హైదరాబాద్: ఆర్టిసి సమ్మె విషయమై ప్రభుత్వం నుంచి స్పందన లేదని జెఎసి ఛైర్మన్ ఈదురు వెంకన్న ఆరోపించారు. సమ్మెకు ఆర్టిసి, ప్రజా సంఘాలు మద్దతు ప్రకటించాయని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. సమ్మె నోటీసు ఇచ్చి 41 రోజులు గడుస్తున్నా స్పందన లేదని, ప్రభుత్వం, యాజమాన్యం చర్చలు జరపకపోవడం విచారకరం అని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వంలో ఆర్టిసి విలీన ప్రక్రియ ఇప్పటికీ మొదలు పెట్టలేదని, ఆర్టిసి గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించట్లేదని విమర్శించారు. ఎలక్ట్రిక్ బస్సులతో ఆర్టిసి ఆస్తులను ప్రైవేటుపరం చేసే యోచన ఉందని, ఆర్టిసిని హైదరాబాద్ లో లేకుండా చేయాలని చూస్తున్నారని తెలియజేశారు. ఆర్టిసి భూములను ప్రైవేటు వ్యక్తులకు ధారాదత్తం చేసే యోచన ఉందని, అద్దె బస్సుల నిర్వాహకుల సమస్యలు పరిష్కరించాలని జెఎసి ఛైర్మన్ కోరారు. ఆర్టిసి ఔట్ సోర్సింగ్ సిబ్బంది కూడా సమ్మెలో పాల్గొనాలని, ఆర్టిసి సమ్మె మరో సకల జనుల సమ్మెగా మారబోతుందని అన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా సమ్మెపై జోక్యం చేసుకోవాలని, కాలయాపన కోసమే విలీన కమిటీ వేశారని అన్నారు. నష్టాల్లో ఉన్న మెట్రోను ప్రభుత్వ పరం చేయాలని చూస్తున్నారని, ఆర్టిసిని మాత్రం ప్రభుత్వం పట్టించుకోవట్లేదని మండిపడ్డారు. తమ వెనుక ఆర్టిసి కార్మికులు తప్ప మరెవరూ లేరని జెఎసి ఛైర్మన్ వెంకన్న పేర్కొన్నారు. ఆర్థిక పరిస్థితి బాగాలేకపోతే మూసీ అభివృద్ధి ఎలా చేస్తున్నారు? అని జెఎసి ఛైర్మన్ వెంకన్నప్రశ్నించారు. 

మన తెలంగాణ 21 Apr 2026 1:55 pm

విద్యుత్ స్తంభం పగుళ్లతో ప్రమాదం…

విద్యుత్ స్తంభం పగుళ్లతో ప్రమాదం… నందికొట్కూర్, ఆంధ్రప్రభ : నందికొట్కూరు పట్టణంలోని సాయిబాబా

ప్రభ న్యూస్ 21 Apr 2026 1:47 pm

ప్రభుత్వాసుపత్రిని అకస్మిక తనిఖీ చేసిన మంత్రి….

ప్రభుత్వాసుపత్రిని అకస్మిక తనిఖీ చేసిన మంత్రి…. మచిలీపట్నం – ఆంధ్రప్రభ : మంత్రి

ప్రభ న్యూస్ 21 Apr 2026 1:43 pm

Divorce |వ్యక్తి మృతి, కుటుంబ కలహాల కోణంలో దర్యాప్తు

Divorce | వ్యక్తి మృతి, కుటుంబ కలహాల కోణంలో దర్యాప్తు Divorce |

ప్రభ న్యూస్ 21 Apr 2026 1:33 pm

Vangaveeti : డిసైడ్ చేసుకోవాల్సింది వంగవీటేనట.. పదవి మాత్రం రెడీ

కూటమి ప్రభుత్వంలో వంగవీటి రాధాకు కీలక మైన పదవి లభించనుంది

తెలుగు పోస్ట్ 21 Apr 2026 1:27 pm

పిఠాపురంలో టీడీపీ vs జనసేన

పిఠాపురం నియోజకవర్గంలో టీడీపీ, జనసేనల మధ్య మరోసారి రగడ మొదలయింది

తెలుగు పోస్ట్ 21 Apr 2026 1:12 pm

Video: Kashyap Sreenivas Exclusive Interview

The post Video: Kashyap Sreenivas Exclusive Interview appeared first on Telugu360 .

తెలుగు 360 21 Apr 2026 1:12 pm

నన్ను ఎవరూ లొంగదీసుకోలేరు: తమిళ ప్రజలకు విజయ్ బహిరంగ లేఖ

తమిళనాడులో నేటి సాయంత్రం ముగుస్తున్న ఎన్నికల ప్రచారంతమిళనాడు రాజకీయ రణరంగంలో ఇప్పుడు అసలైన వేడి మొదలైంది. ఏప్రిల్ 23న జరగనున్న అసెంబ్లీ ఎన్నికల కోసం నేడు సాయంత్రంతో ప్రచారం ముగుస్తోంది. ఈ తరుణంలో, టీవీకే అధినేత విజయ్ తమిళ ప్రజలకు ఒక బహిరంగ లేఖ రాశారు. రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి తనను ఎన్నో శక్తులు అడ్డుకోవాలని చూశాయని, కానీ తాను ఎవరికీ తలవంచే ప్రసక్తే లేదని లేఖలో ఆయన స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన తమిళ […] The post నన్ను ఎవరూ లొంగదీసుకోలేరు: తమిళ ప్రజలకు విజయ్ బహిరంగ లేఖ appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 21 Apr 2026 1:09 pm

సీఎం ను సన్మానించిన ఎమ్మెల్యే గండ్ర దంపతులు

జయశంకర్ భూపాలపల్లి బ్యూరో, (జనంసాక్షి):రాష్ట్ర ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డిని సోమవారం రాత్రి భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు, పద్మ దంపతులు శాలువాతో సన్మానించారు. జయశంకర్ …

జనం సాక్షి 21 Apr 2026 1:08 pm

ఉపాధి హామీపై కేంద్రం ‘ఉరితాళ్లు’

కూలీల పొట్ట కొడితే సహించంసీపీఐ జాతీయ నేత డాక్ట‌ర్ కె. నారాయణ (విశాలాంధ్ర – తిరుపతి) : మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం నీరుగారుస్తోందని, నిబంధనల పేరుతో పేద కూలీల నోటికాడి కూడును లాగేసుకుంటోందని సీపీఐ జాతీయ కమిటీ కంట్రోల్ మిషన్ ఛైర్మన్ డాక్టర్ కె. నారాయణ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మంగళవారం నగరి నియోజకవర్గంలో సాగుతున్న ఉపాధి హామీ పనులను ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. మండుటెండలో పని చేస్తున్న కూలీలతో […] The post ఉపాధి హామీపై కేంద్రం ‘ఉరితాళ్లు’ appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 21 Apr 2026 1:08 pm

పోలవరం జిల్లా మన్యంలో మళ్లీ పెద్దపులి

పోలవరం జిల్లా మన్యంలో మళ్లీ పెద్దపులి సంచారం కలకలం రేపుతోంది

తెలుగు పోస్ట్ 21 Apr 2026 1:03 pm

బిఆర్ఎస్ వి ఉట్టికథలు, కాంగ్రెస్ వి పిట్టకథలు : కవిత

హైదరాబాద్: ప్రజలను మరోసారి బిఆర్ఎస్ మోసం చేసిందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత ఆరోపించారు. ఆడబిడ్డలకు మాజీ సిఎం కెసిఆర్ భరోసా ఇవ్వలేదని, మహిళా రిజర్వేషన్లపై ఒక్కమాట మాట్లాడలేదని, ఉద్యమకారులను కనీసం గుర్తు చేసుకోలేదని అన్నారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ.. బిఆర్ఎస్ సభలో బిజెపిని పల్లెత్తు మాట అనలేదని, బిఆర్ఎస్ ఓటమి ప్రజల ఓటమిగా చెప్పడం సిగ్గుచేటు అని కవిత విమర్శించారు. మంగళవారం సభలో బిఆర్ఎస్ ఉట్టికథలు, కాంగ్రెస్ పిట్టకథలు చెప్పాయని ఎద్దేవా చేశారు. మాజీ మంత్రి జీవన్ రెడ్డి పచ్చి తెలంగాణ వ్యతిరేకి అని అన్నారు. ఇళ్లు కూలగొట్టినందుకు అధికారంలో ఉంటారా? అని ప్రశ్నించారు. ఇప్పటికీ బిఆర్ఎస్ ప్రజలపట్ల లెక్కలేని తనంతో పనిచేస్తుందని, అదే తీరుతో కాంగ్రెస్ వ్యవహరిస్తుందని మండిపడ్డారు. ప్రజలు ఇబ్బందుల్లో ఉంటే ప్రభుత్వం, ప్రతిపక్షం చెరో సభ పెట్టాయని, వెయ్యి ఏళ్లైనా కాంగ్రెస్, బిఆర్ఎస్ మారవని ధ్వజమెత్తారు. ఆర్టిసి సమ్మెకు కవిత తమ మద్దతు తెలిపారు. 

మన తెలంగాణ 21 Apr 2026 12:51 pm

కూతురును చంపి... ముఖంపై యాసిడ్ పోసి... మృతదేహాన్ని కాలువలో పడేసి

లక్నో: కన్న కూతురును చంపి అనంతరం ఆమె ముఖంపై యాసిడ్ పోసి మృతదేహాన్ని కాలువలో పడేసిన సంఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం బరాబంకీ జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... విజయ్ కుమార్ చౌబీ అనే వ్యక్తి తన భార్య, కుమార్తెతో కలిసి జీవిస్తున్నాడు. గత కొంత కాలంగా కూతురు ప్రవర్తనలో మార్పు రావడంతో పలుమార్లు ఆమెను మందలించాడు. ఆమెలో మార్పు రాకపోవడంతో కారులో బయటకు తీసుకెళ్లి తన సహాయకుడు అబ్ధుల్ మన్నాన్ తో కలిసి కూతురు గొంతునులిమి హత్య చేశాడు. అనంతరం ముఖంపై యాసిడ్ పోసి అనంతరం మృతదేహాన్ని బరాబంకీ జిల్లాలోని ఓ కాలువలో పడేశాడు. తన కూతురు కనిపించడంలేదని స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఆమె ఆచూకీ తెలియకపోవడంతో పోలీసులు గుర్తు తెలియని మృతదేహాల వివరాలు తెలుసుకున్నాడు. బరాబంకీ జిల్లాలో బాలిక మృతదేహం కనిపించడంతో ఆ కోణంలో పోలీసులు దర్యాప్తు చేశారు. బాలిక తండ్రిని అదుపులోకి తీసుకొని తనదైన శైలిలోఏ ప్రశ్నించడంతో నిజాలు ఒప్పుకున్నాడు. వెంటనే అతడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఆమె ప్రవర్తనతో సమాజంలో పరువు పోతుందని తన కూతురును చంపుకున్నానని తండ్రి వివరణ ఇచ్చాడు. 

మన తెలంగాణ 21 Apr 2026 12:49 pm

ఇరాన్ అణ్వాయుధాలే ప్రధాన అంశం.. డీల్ కుదరకపోతే పరిణామాలు తీవ్రం: ట్రంప్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌తో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితులపై కీలక వ్యాఖ్యలు చేశారు.ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల్లో అమెరికా స్పష్టంగా పైచేయి సాధించిందని ఆయన వెల్లడించారు.అమెరికా చర్యల ప్రభావంతో ఇరాన్ సైనిక శక్తి బలహీనపడిందని, వారి సామర్థ్యం గణనీయంగా తగ్గిపోయిందని ట్రంప్ పేర్కొన్నారు.అయితే ఈ వాస్తవాలను కొన్ని మీడియా సంస్థలు వక్రీకరిస్తున్నాయని ఆయన విమర్శించారు. ఇరాన్ రోజుకు సుమారు 500 మిలియన్ డాలర్ల నష్టంతన సామాజిక మాధ్యమ వేదికలో ట్రంప్ చేసిన పోస్టులో, ఁమేం యుద్ధంలో ముందంజలో […] The post ఇరాన్ అణ్వాయుధాలే ప్రధాన అంశం.. డీల్ కుదరకపోతే పరిణామాలు తీవ్రం: ట్రంప్ appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 21 Apr 2026 12:41 pm

ENE 2 Repeat: Kanyaraasi Gang promise a memorable Trip

Vishwak Sen and his “Kanyaraasi” gang are back for ENE Repeat, the highly anticipated sequel to the cult buddy comedy Ee Nagaraniki Emaindi. Directed by Tharun Bhascker, the film is currently in the middle of a one-month shooting schedule in Thailand. ​The makers recently released a working still from the sets that has thrilled fans. […] The post ENE 2 Repeat: Kanyaraasi Gang promise a memorable Trip appeared first on Telugu360 .

తెలుగు 360 21 Apr 2026 12:36 pm

యుద్ధ ప్రాతిపదికన ధాన్యం కొనుగోలు పెంచాలి: వెంకట్ రెడ్డి

నల్లగొండ: యుద్ధ ప్రాతిపదికన ధాన్యం కొనుగోలు పెంచాలని అధికారులకు మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి ఆదేశించారు. అన్ని ఐకెపి కేంద్రాలకు అవసరమైనన్ని లారీలు పెంచాలని అధికారులకు సూచించారు. నల్గొండ ఆర్ అండ్ బి శాఖ క్యాంప్ కార్యాలయం ఇందిరా భవన్ లో జిల్లా కలెక్టర్, అధికారులతో రబీ ధాన్యం సేకరణ పై రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట రెడ్డి సమీక్షలు జరిపారు.  రాత్రి ,పగలు లైట్లు ఏర్పాటు చేసి ధాన్యం కొని మిల్లుల కు పంపాలని, ధాన్యం ఎక్కువగా వచ్చే గ్రామాలను గుర్తించి అక్కడికి ఎక్కువ లారీలు పంపాలని కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి సలహా ఇచ్చారు. రోడ్లపై ధాన్యం పోయకుండా అవసరమైతే పాఠశాలలు, ఫంక్షన్ హాల్స్ వద్ద ధాన్యం కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని తెలియజేశారు. రైతులు, కొనుగోలు కేంద్రాల నిర్వాహకులకు తాగు నీరు,నీడ ఖచ్చితంగా ఉండాలని పేర్కొన్నారు. నల్గొండ నియోజక వర్గంలో 2 లక్షల 30 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం వచ్చే అవకాశం ఉందని కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి చెప్పారు. 

మన తెలంగాణ 21 Apr 2026 12:30 pm

Chandrababu : చంద్రబాబును అక్కడికే పరిమితం చేశారా?

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఒక రాష్ట్రానికే పరిమితమయ్యారు.

తెలుగు పోస్ట్ 21 Apr 2026 12:28 pm

Kavitha : కాంగ్రెస్, బీఆర్ఎస్ లపై కవిత ఫైర్

తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్ఎస్ లు రెండూ మారవని తెలంగాణ జాగృతి సంస్థ అధ్యక్షురాలు కవిత అన్నారు

తెలుగు పోస్ట్ 21 Apr 2026 12:24 pm

ఫ్యాక్ట్ చెక్: పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో బీజేపీ గెలుస్తుందని సీ-ఓటర్ సర్వే చెప్పలేదు

పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో బీజేపీ గెలుస్తుందని సీ-ఓటర్ సర్వే చెప్పలేదు

తెలుగు పోస్ట్ 21 Apr 2026 12:21 pm

తమిళనాడు ఎన్నికల వేళ.. రూ.1200 కోట్లకు పైగా సొమ్ము సీజ్

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కు సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో అధికారులు తనిఖీలను మరింత కఠినతరం చేశారు. ఏప్రిల్ 23న జరగనున్న పోలింగ్‌కు ముందుగానే రాష్ట్రవ్యాప్తంగా భారీ స్థాయిలో నగదు, బంగారం, మద్యం, మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు.ఇప్పటివరకు పట్టుబడిన నగదు, వస్తువుల మొత్తం విలువ రూ.1200 కోట్లను దాటిందని అధికారులు వెల్లడించారు.ఎన్నికల పర్యవేక్షణ బృందాలు నేరుగా రూ.500 కోట్లకు పైగా విలువైన నగదు, ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నాయి.మిగిలిన మొత్తాన్ని ఆదాయపు పన్ను శాఖతో పాటు ఇతర అమలు […] The post తమిళనాడు ఎన్నికల వేళ.. రూ.1200 కోట్లకు పైగా సొమ్ము సీజ్ appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 21 Apr 2026 12:20 pm

Ponnam Prabhakar Flags Tejasvi Surya’s Remarks, Seeks Chandrababu Naidu’s Intervention

Telangana Minister Ponnam Prabhakar has taken objection to remarks made by BJP MP Tejasvi Surya in Parliament and has now written to Andhra Pradesh Chief Minister N Chandrababu Naidu, asking him to step in. The controversy centres on Surya’s comparison of the Telangana state formation with the India and Pakistan partition. Prabhakar said the remark […] The post Ponnam Prabhakar Flags Tejasvi Surya’s Remarks, Seeks Chandrababu Naidu’s Intervention appeared first on Telugu360 .

తెలుగు 360 21 Apr 2026 12:14 pm

NTR నీల్ బిగ్ అప్డేట్: రిలీజ్ డేట్ ఖరారు.. పుట్టినరోజు కానుకగా ఫస్ట్ గ్లింప్స్!

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ మరియు దర్శకుడు ప్రశాంత్ నీల్ కలయికలో రూపొందుతున్న మెగా బడ్జెట్ చిత్రం పై అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న తరుణంలో, ఇప్పుడు ఒకేసారి బిగ్ అప్డేట్స్ వెలువడ్డాయి. పవర్‌ఫుల్ ప్రీ లుక్ పోస్టర్‌తో పాటు సినిమా రిలీజ్ డేట్ మరియు ఫస్ట్ గ్లింప్స్ డేట్ రెండూ ఒకేసారి అఫీషియల్‌గా అనౌన్స్ అయ్యాయి. రిలీజ్ డేట్ ఖరారు ఈ భారీ చిత్రాన్ని వచ్చే ఏడాది జూన్ 11న గ్రాండ్‌గా విడుదల చేయనున్నట్లు నిర్మాతలు […] The post NTR నీల్ బిగ్ అప్డేట్: రిలీజ్ డేట్ ఖరారు.. పుట్టినరోజు కానుకగా ఫస్ట్ గ్లింప్స్! appeared first on Telugu Bullet .

తెలుగు బులెట్ 21 Apr 2026 12:08 pm

Balayya |డింపుల్ ఉన్నట్టా..? లేనట్టా..?

Balayya | డింపుల్ ఉన్నట్టా..? లేనట్టా..? Balayya | సోషల్ మీడియాలో వైరల్

ప్రభ న్యూస్ 21 Apr 2026 12:08 pm

సమ్మెకు దిగిన మున్సిపల్ కార్మికులు.. నిలిచిపోనున్న పారిశుద్ధ్య సేవలు

ఏపీలో మున్సిపల్ కాంట్రాక్ట్, అవుట్‌సోర్సింగ్ కార్మికులు సమ్మె బాట పట్టారు. మార్చి నెల జీతాలు ఇప్పటికీ అందకపోవడంతో రాష్ట్రవ్యాప్తంగా ఇవాళ్టి నుంచి సమ్మె ప్రారంభిస్తున్నట్లు మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ప్రకటించింది.తమ డిమాండ్లపై ప్రభుత్వం స్పందించే వరకు సమ్మె కొనసాగుతుందని కార్మిక సంఘాలు స్పష్టం చేశాయి.జీతాలు సకాలంలో చెల్లించకపోవడంతో కుటుంబ పోషణ భారంగా మారిందని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.కొన్ని ప్రాంతాల్లో రెండు నుంచి నాలుగు నెలలుగా జీతాలు పెండింగ్‌లో ఉన్నాయని వారు ఆరోపించారు.మార్చి నెల […] The post సమ్మెకు దిగిన మున్సిపల్ కార్మికులు.. నిలిచిపోనున్న పారిశుద్ధ్య సేవలు appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 21 Apr 2026 12:06 pm

ప్రజల ఆరోగ్య సమస్యలు మంత్రి దృష్టికి

ప్రజల ఆరోగ్య సమస్యలు మంత్రి దృష్టికి సంగారెడ్డి ప్రతినిధి, ఆంధ్రప్రభ : జహీరాబాద్

ప్రభ న్యూస్ 21 Apr 2026 12:06 pm

ఉచిత కంప్యూటర్ శిక్షణ శిబిరాన్ని వినియోగించుకోవాలి

ఉచిత కంప్యూటర్ శిక్షణ శిబిరాన్ని వినియోగించుకోవాలి తొర్రూరు టౌన్, ఆంధ్రప్రభ : విద్యార్థులకు

ప్రభ న్యూస్ 21 Apr 2026 12:03 pm

సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోండి

సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోండి చెన్నూర్, ఆంధ్రప్రభ : రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న

ప్రభ న్యూస్ 21 Apr 2026 11:52 am

ఎన్టీఆర్‌- ప్రశాంత్‌ నీల్ మూవీ.. రిలీజ్‌ డేట్‌ ఇదే

జూనియర్ ఎన్టీఆర్‌ హీరోగా ప్రశాంత్‌ నీల్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న చిత్రం విడుదలకు రెడీ అయింది

తెలుగు పోస్ట్ 21 Apr 2026 11:51 am

డీలిమిటేషన్ పై మీ దగ్గర బెటర్ ఫార్ములా ఏమైనా ఉందా?: చంద్రబాబు

తమిళనాడు: ఒకప్పుడు దేశంలో కీలక స్థానంలో ఉన్న చెన్నై..ఇప్పుడు తన స్థానం ఏమిటన్న ప్రశ్న ఎదురవుతోందని ఎపి సిఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. చెన్నై అభివృద్ధి గణనీయంగా మందగించిందిని అన్నారు. తమిళనాడులో రెండవ రోజు చంద్రబాబు పర్యటించారు. ఎన్ డిఎ తరఫున ఎన్నికల ప్రచారం సందర్భంగా ఆయన  మీడియాతో మాట్లాడారు. చెన్నై ఎయిర్ పోర్టు పరిస్థితి సంతృప్తికరంగా లేదని, అభివృద్ధి ఆగిందని తెలియజేశారు. బెంగళూరు, హైదరాబాద్ వేగంగా అభివృద్ధి చెందాయని, ఇటీ, మౌలిక వసతులు, పెట్టుబడుల విషయంలో ముందున్నాయని, కానీ చెన్నై వెనుకబడిందనే విమర్శలు ఉన్నాయని అన్నారు. మహిళా రిజర్వేషన్లు అడ్డుకుని కాంగ్రెస్ ప్రభుత్వం ఏం సాధించారని చంద్రబాబు ప్రశ్నించారు. డీలిమిటేషన్ వల్ల దక్షిణాదికి ఏం నష్టమో కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు తెలపాలని సూచించారు. ప్రస్తుత పరిస్థితుల్లో 50శాతం పెంపు ఉత్తమ ఆప్షన్ అని దక్షిణాదికి జనాభా తగ్గిందని, తలసరి ఆదాయం పెరిగిందని తెలియజేశారు. డీలిమిటేషన్ పై మీ దగ్గర బెటర్ ఫార్ములా ఏమైనా ఉందా? అని సిఎం రేవంత్ రెడ్డి, తమిళనాడు సిఎం స్టాలిన్ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు. ఐటీ అభివృద్ధిలో తమిళనాడు వెనుకబడిందని, అంతర్జాతీయ కంపెనీలకు తమిళులు సిఇవొలుగా ఉన్నా, దాని ఫలితం తమిళనాడులో కనిపించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో బలమైన ప్రభుత్వం ఉందని, మోడీ ఎవరికి సరెండర్ కారని, మోడీకి దేశ ప్రయోజనాలే ముఖ్యం అని చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.  

మన తెలంగాణ 21 Apr 2026 11:49 am

అంబటి రాంబాబుపై మరో కేసు నమోదు

వైఎసీపీ సీనియర్ నేత అంబటి రాంబాబుకు కష్టాలు ఇప్పట్లో తీరేలా లేవు. సత్తెనపల్లి లక్కీడ్రా, ముఖ్యమంత్రి చంద్రబాబుపై వ్యాఖ్యల కేసుల నుంచి ఇప్పుడిప్పుడే కొంత రిలాక్స్ అవుతున్న ఆయనపై మరో కొత్త కేసు నమోదైంది.కేసు వివరాల్లోకి వెళితే… తన ఇంటిపై జరిగిన దాడికి నిరసనగా, దోషులను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ ఆయన గుంటూరు కలెక్టరేట్ వద్ద చేపట్టిన నిరాహార దీక్షే ఇప్పుడు ఆయనపై మరో కేసు నమోదుకు దారితీసింది. ముందస్తు అనుమతి లేకుండా బహిరంగ […] The post అంబటి రాంబాబుపై మరో కేసు నమోదు appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 21 Apr 2026 11:48 am

తిరుమలలో భక్తురాలు అదృశ్యం... పారిపోయిందా?

తిరుపతి: తిరుమలలో భక్తురాలు అదృశ్యమయ్యారు. గుంటూరు జిల్లా సంగడిగుంటకు చెందిన ఉప్పు లక్ష్మీ తిరుపతమ్మ (27) అనే యువతి శ్రీవారి దర్శన కోసం తన కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు వచ్చారు. హెచ్ విసి 694ఎ గది నుంచి మంగళవారం తెల్లవారుజామున మూడు గంటలకు బయటకు వెళ్లారు. అప్పటి నుంచి యువతి కనిపించకపోవడంతో పోలీసులు కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. ఇటీవలే సదరు యువతికి పెద్దలు వివాహం కుదిర్చారు. పెళ్లి ఇష్టం లేకపోవడంతోనే ఆమె ఇంట్లో నుంచి బయటకు వెళ్లినట్టు సమాచారం. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది. 

మన తెలంగాణ 21 Apr 2026 11:43 am

Ambait Rambabu : అంబటి రాంబాబుపై మరో కేసు

మాజీ మంత్రి అంబటి రాంబాబుపై మరో కేసు నమోదయింది

తెలుగు పోస్ట్ 21 Apr 2026 11:43 am

Jr Ntr |లైనప్ మామూలుగా లేదుగా..

Jr Ntr | లైనప్ మామూలుగా లేదుగా.. Jr Ntr | ఎన్టీఆర్

ప్రభ న్యూస్ 21 Apr 2026 11:40 am

దేశంలో తొలి ప్రైవేట్ బంగారు గని

దేశంలో తొలి ప్రైవేట్ బంగారు గని కర్నూలు బ్యూరో, ఆంధ్రప్రభ): ఆంధ్రప్రదేశ్ ఖనిజ

ప్రభ న్యూస్ 21 Apr 2026 11:37 am

Krrish 4 puts Hrithik Roshan Puzzled

Top Bollywood actor Hrithik Roshan has been working on Krrish 4 from the past few months. His last films Fighter and War 2 failed to make big money in theatres. Krrish 4 has been put on hold due to budget constraints. Hrithik Roshan was focused on this project and he did not sign any new […] The post Krrish 4 puts Hrithik Roshan Puzzled appeared first on Telugu360 .

తెలుగు 360 21 Apr 2026 11:34 am

Karate Kalyani Files Police Complaint Against Prakash Raj Over Ramayana Remarks

Film actress Karate Kalyani has filed a police complaint against actor Prakash Raj, accusing him of making offensive remarks about the Ramayana and hurting religious sentiments. Kalyani approached the Panjagutta police in Hyderabad and submitted a formal complaint to Inspector M Ramakrishna. She alleged that Prakash Raj made derogatory comments about Lord Sri Rama during […] The post Karate Kalyani Files Police Complaint Against Prakash Raj Over Ramayana Remarks appeared first on Telugu360 .

తెలుగు 360 21 Apr 2026 11:32 am

చంద్రబాబుకు మంత్రి పొన్నం లేఖ

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ లేఖ రాశారు

తెలుగు పోస్ట్ 21 Apr 2026 11:32 am

జిల్లా పర్యాటక శాఖ అధికారికి ఘన సత్కారం

ఘంటసాల, ఆంధ్రప్రభ : ఘంటసాల గ్రామంలోని శ్రీ బాల పార్వతీ సమేత శ్రీ

ప్రభ న్యూస్ 21 Apr 2026 11:27 am

గిల్ గడ్డంపై హార్థిక్ హావబావాలు చూడాల్సిందే

హైదరాబాద్: ఐపిఎల్‌లో భాగంగా గుజరాత్ టైటాన్స్‌పై ముంబయి ఇండియన్స్ ఘన విజయం సాధించింది. జిటిపై ఎంఐ 99 పరుగులతో తేడాతో గెలుపొందింది. తొలుత ముంబయి బ్యాటింగ్ చేసి 200 పరుగుల లక్ష్యాన్ని జిటి ముందు ఉంచింది. జిటి 15.5 ఓవర్లలో వంద పరుగులు చేసి ఆలౌటైంది. ఈ మ్యాచ్ ముంబయి బౌలర్ అశ్విన్ కుమార్ నాలుగు వికెట్లు జిటి నడ్డి విరిచాడు. ఈ మ్యాచ్‌లో తిలక్ వర్మ సెంచరీ చేసి గెలుపులో కీలక పాత్ర పోషించాడు. ఈ మ్యాచ్‌లో టాస్ సందర్భంగా సరదా సన్నివేశం జరిగింది. శుభ్‌మన్ గిల్ ఎప్పుడు క్లీన్ షేవ్‌తో కనిపిస్తాడు. గిల్ గడ్డం పెంచుకోవడంతో హార్ధిక్ పాండ్యా సరదాగా ఆటపట్టించారు. గడ్డం ఎందుకు పెంచుకున్నావన్నట్టు పాండ్యా హావబావాలు ప్రదర్శించాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 

మన తెలంగాణ 21 Apr 2026 11:24 am

పొంగిపొర్లుతున్న డ్రైనేజీ…పట్టించుకోని అధికారులు

వికారాబాద్, ఆంధ్రప్రభ : వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని మధు కాలనీలో అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ

ప్రభ న్యూస్ 21 Apr 2026 11:24 am

Telangana : సర్కార్ కు ఆర్టీసీ కార్మిక సంఘాల హెచ్చరిక

తెలంగాణ ప్రభుత్వాన్ని ఆర్టీసీ కార్మిక సంఘాలు హెచ్చరించాయి

తెలుగు పోస్ట్ 21 Apr 2026 11:24 am

ఫసల్ బీమా అమలు చేసి ఉంటే రైతులకు నష్టం తప్పేది

ఫసల్ బీమా అమలు చేసి ఉంటే రైతులకు నష్టం తప్పేది నార్సింగి, ఆంధ్రప్రభ

ప్రభ న్యూస్ 21 Apr 2026 11:20 am

Andhra Pradesh : నేడు ఏపీలో మున్సిపల్ కార్మికుల సమ్మె

నేడు ఆంధ్రప్రదేశ్ లో మున్సిపల్ కార్మికులు సమ్మె చేయనున్నారు

తెలుగు పోస్ట్ 21 Apr 2026 11:17 am

మోదీ నేటి రాజస్థాన్‌ పర్యటన రద్దు

ప్రధాని మోదీ నేటి రాజస్థాన్‌ పర్యటన రద్దయింది

తెలుగు పోస్ట్ 21 Apr 2026 11:10 am