ఇందిరమ్మఇండ్లనిర్మాణం సకాలంలోప్రారంభించండి.
ఇందిరమ్మఇండ్లనిర్మాణం సకాలంలోప్రారంభించండి. ఊట్కూర్, ఆంధ్రప్రభ : ఇండ్లు లేని పేద ప్రజలకు ప్రభుత్వం
మార్గదర్శులకు అన్నదాతలయ్యే అవకాశం..
మార్గదర్శులకు అన్నదాతలయ్యే అవకాశం.. శుభ కార్యాల సందర్భంగా మంచి మనసును చాటుకోండిపట్టెడన్నం పెట్టి
ముందు ‘దేవర 2’— తర్వాతే కొరటాల-బాలయ్య ప్రాజెక్ట్!
దేవర సీక్వెల్ తప్పకుండా వస్తుందని ఎన్టీఆర్ ఇప్పటికే స్పష్టంగా చెప్పారు. ‘దేవర పార్ట్-2’ షూట్ ఈ ఏడాది డిసెంబర్ నుండి మొదలవుతుందని కూడా టాక్ వినిపించింది. ఈ నేపథ్యంలో దర్శకుడు కొరటాల శివ మరియు బాలయ్య కాంబినేషన్ సెట్ అయిందని, పైగా దేవర 2 కంటే ముందే ఆ ప్రాజెక్ట్ స్టార్ట్ అవుతుందని వార్తలు వేగంగా వ్యాపించాయి. అయితే తాజాగా ఆ వార్తలను పరిశ్రమ వర్గాలు తోసిపుచ్చాయి. కొరటాల శివ కచ్చితంగా ముందు ‘దేవర 2’ పూర్తి […] The post ముందు ‘దేవర 2’ — తర్వాతే కొరటాల-బాలయ్య ప్రాజెక్ట్! appeared first on Telugu Bullet .
ప్రభుత్వ విద్యపై పెరుగుతున్న నమ్మకం
ప్రభుత్వ విద్యపై పెరుగుతున్న నమ్మకం రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి
ఆర్టిసి సమ్మె.. పురుషులకు బస్సులో ఉచిత ప్రయాణం..
పెద్దపల్లి: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టిసి సమ్మె కొనసాగుతోంది. బుధవారం ఉదయం నుంచి ఆర్టిసి బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. పెద్దపల్లి జిల్లాలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదురుకుంటున్నారు. ఈ నేపథ్యంలో గోదావరిఖని డిపో నుంచి ఆర్టిసి అద్దె బస్సులను నడుపుతోంది. డ్రైవర్లను ఏర్పాటు చేసుకొని పోలీసు బందోబస్తు మధ్య వీటిని తిప్పుతోంది. కండక్టర్లు అందుబాటులో లేకపోవడంతో పురుషులకు టికెట్లు తీసుకోవడం లేదు. దీంతో ప్రయాణికులందరూ బస్సుల్లో ఉచితంగా ప్రయాణిస్తున్నారు.
డా. బి.ఆర్. అంబేద్కర్ జాతీయ అవార్డు గ్రహీత గోపాల్కు ఘన సన్మానం
విశాలాంధ్ర, ఉరవకొండ (అనంతపురం జిల్లా) : బి.ఆర్. అంబేద్కర్ పేరు మీద ప్రదానం చేసే జాతీయ అవార్డు అందుకున్న డి.జి.హెచ్.ఎస్ వ్యవస్థాపకులు గోపాల్కు బుధవారం ఉరవకొండలో ఘన సన్మానం నిర్వహించారు. స్థానిక రోడ్లు-భవనాల అతిథి గృహంలో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి రాయలసీమ జిల్లాల అధ్యక్షుడు కౌకుంట్ల రవి, డివిజన్ కార్యదర్శి రామాంజనేయులు మాదిగ నాయకత్వం వహించారు. నాయకులు గోపాల్కు పూలమాలలు వేసి, శాలువా కప్పి ఘనంగా సత్కరించారు. […] The post డా. బి.ఆర్. అంబేద్కర్ జాతీయ అవార్డు గ్రహీత గోపాల్కు ఘన సన్మానం appeared first on Visalaandhra .
సోలార్ ఫెన్సింగ్ పనులను పరిశీలించిన సర్పంచ్
సోలార్ ఫెన్సింగ్ పనులను పరిశీలించిన సర్పంచ్ కడెం, ఆంధ్రప్రభ : కడం మండలం
ఆర్టీసీ సమ్మెతో.. ప్రయాణాలు అస్తవ్యస్తం
ఆర్టీసీ సమ్మెతో.. ప్రయాణాలు అస్తవ్యస్తం పరకాల, ఆంధ్రప్రభ : ఆర్టీసీ సమ్మెతో ప్రయాణికులు,
Andhra Prabha Smart Edition |AP|నాదెండ్ల ఇక లేరు /స్కూళ్లకు లీవ్స్
ఆంధ్రప్రభ స్మార్ట్ ఎడిషన్ 22-04-2026, 4.00PM ap మాజీ సీఎం నాదెండ్ల
ప్రజల, బాటసారుల దాహార్తి తీర్చేందుకు చలివేంద్రం ఏర్పాటు
ప్రజల, బాటసారుల దాహార్తి తీర్చేందుకు చలివేంద్రం ఏర్పాటు ఊట్కూర్ ఆంధ్రప్రభ : ప్రజలు
32 demands |ఆర్టీసీ విలీనం వెనుక అసలు కథ!
32 demands | ఆర్టీసీ విలీనం వెనుక అసలు కథ! 32 demands
అంబేద్కర్ సర్కిల్ దగ్గర చలివేంద్రం ఏర్పాటు చేయాలి
అంబేద్కర్ సర్కిల్ దగ్గర చలివేంద్రం ఏర్పాటు చేయాలి సామాజిక కార్యకర్త మంగళపల్లి నాగరాజు
ಫ್ಯಾಕ್ಟ್ ಚೆಕ್: ಇಲ್ಲ, ಕೋಲ್ಕತ್ತಾದಲ್ಲಿ ಬಿಆರ್ ಅಂಬೇಡ್ಕರ್ ಪ್ರತಿಮೆಗೆ ಅಮಿತ್ ಶಾ ಮಾಲಾರ್ಪಣೆ ಮಾಡಲಿಲ್ಲ
A viral video falsely claims Amit Shah paid tribute to BR Ambedkar in West Bengal. In fact, he was actually honoring Swami Vivekananda.
మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావు కన్నుమూత..
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావు కన్నుమూశారు. అనారోగ్య కారణాలు, వృద్ధాప్య సమస్యలతో హైదరాబాద్ లోని కాంటినెంటల్ ఆసుపత్రిలో గత నెల రోజులుగా చికిత్స పొందుతున్న నాదెండ్ల… కాసేపటి క్రితం తుదిశ్వాస విడిచారు. ఆయన వయసు 90 సంవత్సరాలు. నాదెండ్ల భాస్కరరావు కుమారుడే ఏపీ మంత్రి నాదెండ్ల మనోహర్. నాదెండ్ల భాస్కరరావు అంత్యక్రియలను పంజాగుట్ట శ్మశానవాటికలో రేపు సాయంత్రం 4 గంటలకు నిర్వహించనున్నట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. నాదెండ్ల మృతి పట్ల ఇరు తెలుగు రాష్ట్రాల […] The post మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావు కన్నుమూత.. appeared first on Visalaandhra .
రైతుల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్న ప్రభుత్వం…
రైతుల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్న ప్రభుత్వం… రైతులు కొనుగోలు కేంద్రాల్లోనే వరి ధాన్యంవిక్రయించండి…
కెసిఆర్ను కాపాడేందుకు రేవంత్ శతవిధాల ప్రయత్నిస్తున్నారు: బండి సంజయ్
హైదరాబాద్: కాళేశ్వరంపై హైకోర్టులో వాదనలు వినిపించడంలో ప్రభుత్వం విఫలమైందని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ పనుల లోపాలపై ఏర్పాటు చేసిన జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ ఇచ్చిన రిపోర్టును హై కోర్టు నిలిపివేసింది. ఆ రిపోర్టు ఆధారంగా మాజీ సిఎం కెసిఆర్, మాజీ మంత్రి హరీశ్ రావులపై చర్యలు తీసుకోవద్దని హై కోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. దీనిపై సంజయ్ మాట్లాడుతూ.. కెసిఆర్ను కాపాడేందుకు రేవంత్ రెడ్డి శతవిధాలా ప్రయత్నిస్తున్నారని అన్నారు. కెసిఆర్, రేవంత్ కాంప్రమైజ్ పాలిటిక్స్కు కాళేశ్వరం నిదర్శనమి పేర్కొన్నారు. ‘‘కాంగ్రెస్ పెద్దలకు మూటలు వెళ్తున్నాయి.. ఇక్కడ కేసులు మూసేస్తున్నారు. కెసిఆర్, రేవంత్ క్విడ్ ప్రోకోను ప్రజలు గమనిస్తున్నారు’’ అని సంజయ్ అన్నారు.
ఆర్టీసీ సమ్మె… హైదరాబాద్ మెట్రో కీలక నిర్ణయం
నేటి నుంచి ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగారు. దీంతో తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ప్రయాణాలు పెట్టుకున్నవారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా, హైదరాబాద్ నగరంలో బస్సులు అందుబాటులో లేకపోవడంతో కార్యాలయాలకు, పనులకు వెళ్లేవారు అవస్థలు పడుతున్నారు. దీనితో హైదరాబాద్ మెట్రో సర్వీసులను పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. వివిధ మార్గాల్లో సర్వీసులను పెంచుతున్నామని మెట్రో రైలు వెల్లడించింది. మియాపూర్-ఎల్బీనగర్ కారిడార్, నాగోల్-రాయదుర్గం కారిడార్లలో మెట్రో సేవలను పెంచింది. ప్రజల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని రాత్రి 11 గంటల తర్వాత […] The post ఆర్టీసీ సమ్మె… హైదరాబాద్ మెట్రో కీలక నిర్ణయం appeared first on Visalaandhra .
22apricartoonstory అమెరికాకు తలనొప్పిగా మారిన ట్రంప్ అత్యుత్సాహం
22apricartoonstory అమెరికాకు తలనొప్పిగా మారిన ట్రంప్ అత్యుత్సాహం 22apricartoonstory రెచ్చగొట్టే వ్యాఖ్యలతో కథమొదటికి
ప్రజా ప్రభుత్వంలోనే పేదింటికల సహకారం….
ప్రజా ప్రభుత్వంలోనే పేదింటికల సహకారం…. వెల్దండ, ఆంధ్రప్రభ : కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం
గోండు గూడెంలో ఆదివాసీ టూరిజం జెండా ఊపి ప్రారంభించిన మంత్రి జూపల్లి కృష్ణారావు #Adilabad #Utnur
ప్రపంచ భూమి దినోత్సవం సందర్భంగా…
ప్రపంచ భూమి దినోత్సవం సందర్భంగా… విద్యార్థులకు అవగాహన కార్యక్రమం గట్టుప్పల, ఆంధ్రప్రభ :
సిమాజీ సిఇవొ కీలక నిర్ణయం.. ఐసిసిలో ముఖ్యమైన పదవికి గుడ్బై
పాకిస్థాన్ క్రికెట్ బోర్డు మాజీ సిఇవొ వాసిమ్ ఖాన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ నుంచి ఆయన వైదొలిగారు. ఐసిసి జనరల్ మేనేజర్ పదవికి గుడ్బై చెప్పేశారు. నాలుగేళ్ల పాటు ఆ బాధ్యతలు నిర్వర్తించిన ఆయన ఇప్పుడు ఆ పదవిని వీడారు. జెఫ్ అల్లార్డస్ నుంచి 2022లో వాసిమ్ ఖాన్ బాధ్యతలను స్వీకరించారు. అంతకు ముందు ఆయన పిసిబి సిఇవొగా మూడేళ్లు పనిచేశారు. ఇప్పుడు వైదొలిగినా.. మరో పదవీబ బాధ్యతలను తీసుకొనే అవకాశం ఉందని క్రికెట్ వర్గాలు తెలిపాయి.
Ys Jagan : ఈ బొమ్మ పిచ్చి ఎన్నాళ్లయ్యా బాసూ
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మళ్లీ తన పాదయాత్రపైనే ఎక్కువ నమ్మకం పెట్టుకున్నట్లుంది
100and200fakenotes |రంగంలోకి దిగిన పోలీసులు!
100and200fakenotes | రంగంలోకి దిగిన పోలీసులు! 100and200fakenotes | ముమ్మరంగా పోలీసుల విచారణవ్యాపారులే
కామారెడ్డి డిపోలో బస్సుల అడ్డగింత…
కామారెడ్డి డిపోలో బస్సుల అడ్డగింత… కామారెడ్డి ప్రతినిధి, ఆంధ్రప్రభ : రాష్ట్రవాప్తంగా కొనసాగుతున్న
నాదెండ్ల భాస్కరరావు మృతిపట్ల రేవంత్ సంతాపం
అమరావతి: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావు కన్నుమూశారు. ఆయన మృతిపట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, వైసిపి అధినేత జగన్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. శాసనసభ్యుడిగా, మంత్రిగా, ఎంపిగా సుదీర్ఘ రాజకీయ జీవితంలో వారి అనేక ప్రజాహిత కార్యక్రమాల్లో పాల్గొన్నారని రేవంత్ గుర్తుచేశారు. ఈ దుఃఖ సమయంలో నాదెండ్ల గారి కుటుంబ సభ్యులకు మనోధైర్యం కల్పించాలని, భాస్కరరావు ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థించారు. వారి మరణంపట్ల కుటుంబ సభ్యులకు రేవంత్ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. గతకొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన బుధవారం హైదరాబాద్లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచిన విషయం తెలిసిందే. ఉమ్మడి ఎపికి 11వ సిఎంగా నాదెండ్ల పనిచేశారు.
మోడీని అలా అనడం.. దేశానికే అవమానం: ఖర్గేపై ఈసికి ఫిర్యాదు
న్యూఢిల్లీ: ప్రధాని మోడీని ఉగ్రవాది అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేపై బిజెపి చర్యలు తీసుకోవాలని బిజెపి కేంద్ర ఎన్నికల సంఘాన్నికోరింది. బుధవారం నిర్మలా సీతారామన్, కిరణ్ రిజిజు, అర్జున్ రామ్ మేఘవాల్ తదితర బిజెపి నాయకులు భారత ఎన్నికల సంఘాన్ని కలిశారు. అనంతరం రిజిజు మీడియాతో మాట్లాడుతూ.. మల్లికార్జున ఖర్గే, ప్రధాని మోడీని అవమానించినందుకు ఇసిని కలిసి ఫిర్యాదు చేసేందుకు ప్రతినిధి బృందం ఎన్నికల సంఘాన్ని కలిసింది. మేము ఎంతో బాధతో, ఆగ్రహంతో కమిషన్ను కలిశాము. ప్రధానిని ఉగ్రవాది అని పిలవడం యావత్ దేశానికే అవమానం అని పేర్కొన్నారు. కాగా, మంగళవారం మల్లికార్జున ఖర్గే వ్యాఖ్యలపై బిజెపి ఎన్నికల సంఘానికి ఒక లేఖ రాసింది. ఖర్గే చేసిన వ్యాఖ్యలు ఎన్నికల ప్రవర్తనా నియమావళిని స్పష్టంగా ఉల్లంఘించడమేనని లేఖలో ఆరోపించింది. ఈ వ్యాఖ్యలు భారతీయ న్యాయ సంహిత (BNS)లోని సెక్షన్ 175 కింద నేరంగా పరిగణించబడతాయని.. అంతేకాకుండా, ఇది పరువు నష్టం కేసు కిందకు కూడా వస్తుందని పేర్కొంది.ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకోవాలని ఈసిని కోరుతూ.. ఖర్గే బహిరంగ క్షమాపణ చెప్పేలా ఆదేశాలు జారీ చేయాలని బిజెపి విజ్ఞప్తి చేసింది.
రైతు బజార్ ను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్..
రైతు బజార్ ను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్.. రైతులతో ముఖాముఖి…
2027 Telugu cinema |ప్లాన్ అదిరింది..
2027 Telugu cinema | ప్లాన్ అదిరింది.. 2027 Telugu cinema |
అయ్యా కాళ్ళు మొక్కుతాం గోనె సంచులు ఇప్పించండి…
అయ్యా కాళ్ళు మొక్కుతాం గోనె సంచులు ఇప్పించండి… గూడూరు, ఆంధ్రప్రభ : అయ్యా
Samyuktha menon |అలాంటి నిర్ణయం తీసుకుందా..?
Samyuktha menon | అలాంటి నిర్ణయం తీసుకుందా..? Samyuktha menon | సంయుక్త
దోపిడీ వ్యవస్థ అంతానికి పోరాటమే మార్గం…
దోపిడీ వ్యవస్థ అంతానికి పోరాటమే మార్గం… సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ సూర్యాపేట జిల్లా
పోలీసుల పహారా... గద్వాల్ లో బయటకు కదులుతున్న ఆర్టీసి బస్సులు
గద్వాల్: జోగులాంబ గద్వాల జిల్లాలో ఆర్టీసీలో ఉన్న సమస్యలను పరిష్కరించాలంటూ ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో ఆర్టీసీ బందుకు పిలుపునిచ్చిన నేపథ్యంలో మధ్యరాత్రి నుంచి ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగింది. డిపో నుంచి పట్టణ పుర వీధుల వరకు భారీ ర్యాలీ చేపట్టిన ఉద్యోగులు, అనంతరం పాత బస్టాండ్ వద్ద మానవ హారం ఏర్పాటుచేసి తమ ఆవేదనను వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని కోరారు. ఉదయము 11.00 గంటల వరకు సమ్మె సాఫీగా కొనసాగుతున్నప్పటికీ 11.00 గంటల తర్వాత ప్రైవేట్ డ్రైవర్లు, ప్రైవేట్ కండక్టర్ల తో పోలీస్ పహార మధ్య ఆర్టిసి బస్సులు బయటకు కదిలాయి. గద్వాల ఆర్టీసీ బస్టాండ్ లో గద్వాల పట్టణ ఎస్సై కళ్యాణ కుమార్ ఆధ్వర్యంలో గట్టి పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేసి పోలీస్ పహార మధ్య బస్సులు బయటకి కదులుతున్నాయి.
కాళేశ్వరం కేసులో కేసీఆర్, హరీశ్రావుకు హైకోర్టులో తాత్కాలిక ఉపశమనం #Kaleshwaram#KCR#HarishRao
Sensational: Chandoo Mondeti, Karan Johar, Rana, Akshay!
Fresh off delivering back-to-back successes with Karthikeya 2 and Thandel, director Chandoo Mondeti is now preparing to scale things up like never before. This time, the filmmaker is planning to craft a larger-than-life film with historical backdrop. What makes this project instantly intriguing is the powerhouse collaboration taking shape. Karan Johar, through Dharma Productions, is […] The post Sensational: Chandoo Mondeti, Karan Johar, Rana, Akshay! appeared first on Telugu360 .
మాజీ సీఎం నాదెండ్ల భాస్కరరావు కన్నుమూత #NadendlaBhaskararao #FormerCM #AndhraPradesh #Guntur
BJP : ఏపీ నేతలకు హైకమాండ్ మైండ్ బ్లాక్ అయ్యే షాక్
బీజేపీ ఏపీ నేతలకు ఇక పదవులు దక్కే అవకాశం లేదని పిస్తోంది
తమిళనాడులో ఎన్నికల వేళ రూ.543 కోట్లు నగదు సీజ్
తమిళనాడు లో శాసనసభ ఎన్నికలకు జరుగుతున్న కొన్ని గంటల ముందు కోట్ల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు
ప్రజలకు మంచి చేయడమే మా లక్ష్యం..
ప్రజలకు మంచి చేయడమే మా లక్ష్యం.. గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాముగుడివాడ అభివృద్ధి
సింగపూర్ హోం మంత్రితో ఏపీ మంత్రుల భేటీ.. కీలక అంశాలపై చర్చ
ఆంధ్రప్రదేశ్ మంత్రుల బృందం సింగపూర్ పర్యటన రెండో రోజు అత్యంత కీలకమైన భేటీలతో కొనసాగుతోంది. రాష్ట్ర మంత్రులు నారాయణ, అచ్చెన్నాయుడు, వంగలపూడి అనిత, బీసీ జనార్దన్ రెడ్డి, సత్యకుమార్ యాదవ్లు, నాదెండ్ల మనోహర్, అనగాని సత్యప్రసాద్ సింగపూర్ హోం మంత్రి కె.షణ్ముగంతో సమావేశమై పలు కీలక అంశాలపై చర్చించారు.సింగపూర్లో నేరాల శాతం తక్కువగా ఉండటానికి కారణమైన కఠిన చట్టాలు, పోలీసు వ్యవస్థ పనితీరును మంత్రులు అడిగి తెలుసుకున్నారు. మహిళల రక్షణ కోసం సింగపూర్ ఉపయోగిస్తున్న టెక్నాలజీ ఆధారిత […] The post సింగపూర్ హోం మంత్రితో ఏపీ మంత్రుల భేటీ.. కీలక అంశాలపై చర్చ appeared first on Visalaandhra .
Association |టీబీఏ రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్గా ఉప్పల శ్రీనివాస్ గుప్తా
Association | టీబీఏ రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్గా ఉప్పల శ్రీనివాస్ గుప్తా Association
కుషాయిగూడలో ఆర్టీసి కార్మికుల వినూత్న నిరసన..
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసి సమ్మె కొనసాగుతోంది. బుధవారం ఉదయం నుంచి ఆర్టీసి బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. తమ డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ పలుచోట్ల డిపోల ముందు ఆర్టీసి కార్మికులు నిరసనలు చేపట్టారు. ఈక్రమంలో హైదరాబాద్ నగరంలోని కుషాయిగూడలో వినూత్న నిరసన చేపట్టారు. బస్సు డిపో ముందు మహిళా కార్మికులు బతుకమ్మ ఆడుతూ.. నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా తమ సమస్యలను తెలియజేస్తూ.. ప్రభుత్వం వెంటనే స్పందించి వాటిని పరిష్కరించాలని కోరారు. కాగా, ఆర్టీసి కార్మికులు సమ్మెకు దిగడంతో బస్సులు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు, ప్రైవేటు డ్రైవర్లు, కండక్టర్లతో బస్సులను నడిపే ప్రయత్నం చేస్తోంది ప్రభుత్వం. ఇక, హైదరాబాద్ నగరంలో అద్దె బస్సులు యదావిధిగా నడుస్తున్నాయి. సమ్మెపై రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించారు. ఆర్టీసి కార్మికులు సమ్మె విరమించి చర్చలకు రావాలని.. 29 డిమాండ్లను నెరవేర్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.
కేంద్ర ఎన్నికల సంఘానికి బీజేపీ ఫిర్యాదు చేసింది
అలియా భట్ పేరుతో పాకిస్తాన్ బ్రాండ్ ప్రమోషన్.. ఏఐ ఫోటోలు వైరల్ #AliaBhatt #AIPhotos
ఏపీలో ఇళ్ల నిర్మాణదారులకు ఊరట.. వీఎల్టీపై 50 శాతం రాయితీ
ఏపీలో ఇళ్లు, భవనాలు నిర్మించుకోవాలనుకునే వారికి రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. నిర్మాణ సమయంలో ఖాళీ స్థలాలపై విధించే పన్ను (వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్-వీఎల్టీ)ను 50 శాతం తగ్గిస్తూ పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న నగరాలు, పట్టణాలు, నగర పంచాయతీల పరిధిలో అనుమతి పొందిన అన్ని నిర్మాణాలకు ఈ తగ్గింపు వర్తిస్తుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ నిర్ణయంతో ఏటా ప్రజలపై పడే రూ.30 కోట్ల ఆర్థిక భారం తగ్గనుంది. […] The post ఏపీలో ఇళ్ల నిర్మాణదారులకు ఊరట.. వీఎల్టీపై 50 శాతం రాయితీ appeared first on Visalaandhra .
On March 6, 2026, addressing a function marking the 57th Raising Day of the Central Industrial Security Force (CISF) at Mundali in Cuttack District, Odisha, Union Home Minister (UHM) Amit Shah asserted that the country was on the verge of eliminating the Communist Party of India-Maoist (CPI-Maoist) by the end of the month, adding: Today, […] The post INDIA: Maoist oblivion appeared first on Telugu360 .
పాలకుడే ఇంజనీరుగా మారడంతో లక్షల కోట్లు వృధా…
పాలకుడే ఇంజనీరుగా మారడంతో లక్షల కోట్లు వృధా… రాష్ట్రంలో నీటిపారుదల, ఇంజనీరింగ్ వ్యవస్థను
గ్రాడ్యుయేషన్ డే…సెలబ్రేషన్ భీమ్గల్ రూరల్, ఆంధ్రప్రభ : నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలోని
హార్థిక్తో విబేధాలు.. స్లెడ్జింగ్పై కృనాల్ పాండ్యా కామెంట్స్
ఐపిఎల్-2026లో ఆర్సిబి ఆల్ రౌండర్ కృనాల్ పాండ్యా హాట్ టాపిక్గా మారాడు. ముఖ్యంగా అతడి బౌలింగ్ గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అయితే ముంబై ఇండియన్స్తో జరిగిన మ్యాచ్లో కృనాల్.. తన తమ్ముడు హార్థిక్ని ఔట్ చేశాడు. అంతటితో ఆగకుండా పెద్ద ఎత్తున ఆ వికెట్ని సెలబ్రేట్ చేసుకున్నాడు. హార్థిక్ కూడా కృనాల్ పైపు చూస్తూ డగౌట్కి వెళ్లాడు. దీంతో వీరిద్దరి మధ్య విబేధాలు ఏర్పడ్డాయని కొత్త చర్చ ప్రారంభమైంది. అయితే ఆర్సిబి ఇన్సైడర్ షోలో కృనాల్ ఈ విషయంపై క్లారిటీ ఇచ్చాడు. ఈ షోలో మిస్టర్ నాగ్స్ ‘‘మీ ఇద్దరి బంధం బాగుంది కాదా? లేకపోతే ఏదైనా గొడవా?’’ అని ప్రశ్నించాడు. దీనిపై కృనాల్ మాట్లాడుతూ.. అంతా బాగుందని సమాధానం ఇచ్చాడు. ఇక లక్నో ఆటగాడు ముకుల్ చౌదరిని స్లెడ్జ్ చేశాడంటూ వస్తున్న ఆరోపణలపై కృనాల్ స్పందించాడు. ‘‘ఓ కుర్రాడిని నేను స్లెడ్జ్ చేశానంటూ బయట చాలా మంది విమర్శిస్తున్నారు. నేను అతడికి బౌలింగ్ చేశా. తొలి బంతికే ప్యాడ్స్ తాకిన వెంటనే ఔట్ కోసం అప్పీల్ చేశా. ఆ తర్వాత ‘ముకుల్ నువ్వు కుర్రాడివి. నా బౌలింగ్లో నువ్వు సిక్సు కొట్టగలవు. అయితే, లాంగాఫ్ లేదా లాంగాన్ మీదుగా స్టాండ్స్లోకి పంపించు’ అని మాత్రమే అన్నా. నేనెక్కడా స్లెడ్జింగ్ చేయలేదు. అతడు కూడా నవ్వేశాడు. అంతా సరదాగా అన్నదే. నా స్టైల్ చూసి నేను చాలా సీరియస్గా ఉంటానని, నాకు కోపమెక్కువని అనుకుంటారు. కానీ, నేను అలా ఉండను’’ అని కృనాల్ స్పష్టం చేశాడు.
వైద్య శిబిరాన్ని చేనేత కుటుంబాలు సద్వినియోగం చేసుకోవాలి
వైద్య శిబిరాన్ని చేనేత కుటుంబాలు సద్వినియోగం చేసుకోవాలి సర్పంచ్ అన్యాలపు నరేష్ చౌటుప్పల్,
నాగన్నచెరువు గ్రామంలో ప్రజా దర్బార్
నాగన్నచెరువు గ్రామంలో ప్రజా దర్బార్ ప్రజల సమస్యలకు తక్షణ పరిష్కారం సూచించిన ఎమ్మెల్యే
సమ్మె పరిష్కారం కాదు.. విధుల్లో చేరండి
ఆర్టీసీ కార్మికులకు మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తితెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్ఆర్టీసీ) ఉద్యోగులు తలపెట్టిన సమ్మెను విరమించుకోవాలని, ప్రజా సంస్థను కాపాడుకోవాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు. సమ్మె ఏ సమస్యకూ పరిష్కారం కాదని, ఉద్యోగుల డిమాండ్లపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఉన్నతస్థాయి కమిటీ పరిశీలన చేస్తోందని, నాలుగు వారాల్లో నివేదిక వస్తుందని ఆయన స్పష్టం చేశారు. ఈ మేరకు మంత్రి ఓ ప్రకటన విడుదల చేశారు. సంస్థను, […] The post సమ్మె పరిష్కారం కాదు.. విధుల్లో చేరండి appeared first on Visalaandhra .
BUS |ఆర్టీసీ ఢీకొట్టడంతో వృద్ధురాలు మృతి..
BUS | ఆర్టీసీ ఢీకొట్టడంతో వృద్ధురాలు మృతి.. BUS | సోంపేట, ఆంధ్ర
డ్రగ్స్ రహిత నిర్మాణానికి అందరూ భాగస్వాములు కావాలి..
డ్రగ్స్ రహిత నిర్మాణానికి అందరూ భాగస్వాములు కావాలి.. యువతను మాదకద్రవ్యాల నుంచి కాపాడటం
మాజీ సిఎం నాదేండ్ల భాస్కర్రావు కన్నుమూత
మాజీ ముఖ్యమంత్రి నాదేండ్ల భాస్కర్రావు కన్నుమూత(90) కన్నుమూశారు. గతకొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన బుధవారం హైదరాబాద్లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. నాదేండ్ల మృతిపట్ల పలువురు రాజకీయ నాయకులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు. కాగా, 1984లో టిడిపి ప్రభుత్వం హయాంలో సిఎం ఎన్టీఆర్ గుండె శస్త్ర చికిత్స కోసం అమెరికా వెళ్లినప్పుడు.. ఒక నెల రోజులపాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నాదేండ్ల ముఖ్యమంత్రిగా పని చేశారు.
ప్రయాణికులు లేక వెలవెలబోతున్న ఉప్పల్ రింగ్ రోడ్డు
ఉప్పల్: తెలంగాణలో ఆర్ టిసి కార్మికుల సమ్మెతో ప్రజా రవాణా స్తంభించిపోయింది. ఎక్కడికక్కడే డిపోల్లో బస్సులు నిలిచిపోయాయి. సమ్మె ప్రభావంతో ప్రయాణికులు లేక ఉప్పల్ రింగ్ రోడ్డు వెలవెలబోతుంది. ఉప్పల్ రింగ్ రోడ్డు వద్ద వరంగల్ రూట్ లో బస్సులు లేకపోవడంతో నిర్మానుష్యంగా కనిపిస్తోంది. ప్రైవేట్ వెహికల్స్ డ్రైవర్లు ప్రయాణికుల వద్ద అధిక చార్జీలు వసూలు చేస్తున్నారు. బస్సులు లేక ప్రయాణికుల ఇబ్బందులు పడుతున్నారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసినా కూడా బస్సుల సరిపోవడం లేదు. బస్సుల కోసం బస్టాండుల్లో ప్రయాణికుల పడిగాపులు కాస్తున్నారు. వేసవి సెలవులు కావడంతో ఊళ్లకు జనం బయల్దేరారు. బస్సులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆర్టీసీ సమ్మెను ప్రైవేట్ టాక్సీలు, ఆటోలు క్యాష్ చేసుకుంటున్నాయి.
పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి…
పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి… మచిలీపట్నం – ఆంధ్రప్రభ : పరిసరాలను ప్రతి ఒక్కరూ
90Yrs |మాజీ సీఎం నాదెండ్ల భాస్కరరావు కన్నుమూత
90Yrs | మాజీ సీఎం నాదెండ్ల భాస్కరరావు కన్నుమూత 90Yrs | ఆంధ్రప్రభ,
ఉగ్రవాదానికి భారత్ తలవంచదు.. ప్రధాని మోదీ …
జమ్ముకశ్మీర్లోని పహల్గాం ప్రాంతంలో జరిగిన రక్తపాతం ఘటనకు నేటితో ఏడాది పూర్తైంది.గత ఏడాది ఏప్రిల్ 22న ఉగ్రవాదులు జరిపిన దారుణ దాడిలో 26 మంది నిరపరాధులు ప్రాణాలు కోల్పోయారు. ఆ విషాద సంఘటనకు సంబంధించిన జ్ఞాపకాలు ఇప్పటికీ పహల్గాం వీధుల్లో మాయంకాకుండా గాయాల్లా మిగిలి ఉన్నాయి. ఆ దాడి అనంతరం ప్రభుత్వం దాదాపు 45 పర్యాటక ప్రదేశాలను మూసివేయాల్సి వచ్చిన పరిస్థితి ఏర్పడింది. ఈ రోజు పహల్గాం స్మారక స్థలం వద్ద బాధిత కుటుంబాలు చేరుకొని నివాళులు […] The post ఉగ్రవాదానికి భారత్ తలవంచదు.. ప్రధాని మోదీ … appeared first on Visalaandhra .
Breaking : మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల మృతి
మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్ రావు మరణించారు
జీడిమెట్ల డిపోలో బస్సులు నిలిపివేత
కుత్బుల్లాపూర్: అర్ధరాత్రి నుంచి ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగడంతో ఆర్టీసీ బస్సు రవాణా పూర్తిగా స్థంభించింది. జీడిమెట్ల డిపో లో ఉన్న 139 బస్సుల్లో ఒక్కటి కూడా బయటకు రాకపోవడంతో అన్ని బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. దాదాపు జీడిమెట్ల డిపో కు చెందిన 700 మంది కార్మికులు సమ్మె బాట పట్టారు. దీంతో ఉదయం ఆఫీసులకు వెళ్లే ఉద్యోగులు, విద్యార్థులు, అలాగే సెలవులను ఉపయోగించుకుని స్వగ్రామాలకు వెళ్లాలనుకున్న ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. బస్సులు అందుబాటులో లేకపోవడంతో ప్రయాణికులు ప్రైవేట్ వాహనాలపై ఆధారపడాల్సి వస్తుంది. ఆర్టీసీ జేఏసీ నాయకులతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ జరిపిన చర్చలు విఫలమవడంతో కార్మికులు సమ్మెబాట పట్టినట్లు ఆర్టీసీ కార్మికులు తెలిపారు. సమ్మె నోటీసులు ఇచ్చిన 41 రోజుల తరువాతే ప్రభుత్వం చర్చలకు పిలిచిందని, తమ సమస్యలను వివరించినప్పటికీ సరైన పరిష్కారం చూపలేదని కార్మికులు ఆరోపిస్తున్నారు.
Pithapuram : పిఠాపురంలో మొదలయింది.. రాష్ట్రమంతటా అంటుకోదా?
ఆంధ్రప్రదేశ్ లో కూటమి పార్టీల మధ్య ఎక్కడా సఖ్యత కనిపించడం లేదు
Fact Check: Viral Video misleading Linked to Bengal Polls; is actually from 2022
West Bengal’s political scene ahead of the 2025 elections is becoming increasingly active, with parties stepping up their campaign efforts on the ground. The BJP has been regularly sending senior leaders to the state to strengthen its organisational base and widen public outreach. These visits include rallies, meetings with party workers, and direct interactions with voters across different regions. The party is focusing on key issues and development narratives to connect with people and expand its support. As the election approaches, these sustained efforts highlight the growing political competition in one of India’s most closely watched states. Amid the ongoing elections in West Bengal, a video is circulating on social media that allegedly shows a Trinamool Congress (TMC) woman leader issuing threats to local residents. In the video, she is purportedly heard warning that everything would be destroyed if people vote in favour of the BJP. View this post on Instagram A post shared by Chowkidar Raakesh Paul (@raakesh_paul11) You can find the screenshot below. Fact Check: The claim is misleading. The video is from 2022 and shows Baby Koley, not related to the current elections. To investigate the viral video, we took screenshots from the clip and conducted a reverse image search using key frames. We found a YouTube video from the News18 Bangla channel. The video was uploaded on 8 February 2022 and is titled: “BJP-কে ভোট দিলেই বাড়িতে আগুন লাগিয়ে দেব, বার্তা BJP কর্মীর, প্রার্থী তালিকা নিয়ে কোন্দল খড়গপুরে.” When translated into English, it reads: “I will set your house on fire if you vote for BJP, says BJP worker, amid dispute over the candidate list in Kharagpur.” The video appears to be the same as the viral clip circulating on social media. On comparing both videos, we found that they originate from the same incident. In the description, News18 Bangla mentioned that in Kharagpur, a dispute had broken out over a candidate. It further stated that there were allegations of threats that houses would be set on fire if people voted for a particular party candidate. The incident reportedly caused unrest in Ward No.10 of Kharagpur, where posters were also seen being torn down. Using relevant keywords from the News18 Bangla YouTube video, we also searched on the News18 Bangla website and found a matching report link. In the published article News18 Bangla mentioned, The report stated that the person seen in the video is Baby Koley, a former Bharatiya Janata Party (BJP) leader. According to her, she was asked to pay ₹5 lakh to get a ticket for the Kharagpur municipal elections. However, the ticket was later given to another candidate, which led to her anger against the party. During further research, we also found that the municipal corporation elections in West Bengal were held in February 2022. Baby Koley later left the BJP and joined the Trinamool Congress (TMC). However, she was suspended by the party in July 2025 following allegations that she had assaulted veteran CPI(M) leader Anil Das. The West Bengal Police also clarified and debunked the claim, stating that the video is from an incident that took place on 27 February 2022. They added that it is being falsely circulated as a recent event and warned that legal action would be taken against those sharing the misleading video. This video relates to an incident of 27 February 2022. It is being falsely circulated as recent incident. Legal action will be taken against those who are circulating this misleading video. #FakeNewsAlert pic.twitter.com/dhBNFDaE8d — West Bengal Police (@WBPolice) April 18, 2026 Hence, our findings show that the claim is misleading. The video is from the 2022 municipal corporation elections and is not related to the current elections.
IRGC | కంటైనర్ నౌకపై దాడి IRGC | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క
Ponnam Prabhakar : చర్చలకు మేము ఎప్పుడూ సిద్ధమే
ఆర్టీసీ కార్మిక సంఘాలతో ఇప్పటికీ తాము చర్చలకు సిద్ధంగా ఉన్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు
పల్నాడు జిల్లాలో వైసీపీ నేత ఇంట్లో ఐదు నాటు బాంబులు
పల్నాడు జిల్లాలో నాటు బాంబులు తీవ్ర కలకలం రేపాయి. బెల్లంకొండ మండలం పాపాయపాలెం గ్రామంలోని ఓ వైసీపీ నేత ఇంట్లో ఐదు నాటు బాంబులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గతంలో జరిగిన టీడీపీ నేత హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న వ్యక్తి తండ్రి ఇంట్లో ఈ బాంబులు లభ్యం కావడంతో పాత కక్షల కోణంపై పోలీసులు దృష్టి సారించారు.గ్రామస్థుల సమాచారం మేరకు నిన్న పోలీసులు తనిఖీలు చేపట్టారు. వైసీపీ నేతగా ఉన్న సంక్రాంతి కోటయ్యకు చెందిన […] The post పల్నాడు జిల్లాలో వైసీపీ నేత ఇంట్లో ఐదు నాటు బాంబులు appeared first on Visalaandhra .
కంటైనర్ నౌకపై ఇరాన్ కాల్పులు.. హోర్ముజ్ జలసంధి వద్ద ఉద్రిక్తత
న్యూఢిల్లీ: కాల్పుల విరమణను పొడిగిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన కొన్ని గంటల్లోనే ఓ కంటైనర్ నౌకపై ఇరాన్ కాల్పులు జరిపింది. పాకిస్తాన్లో జరగాల్సిన రెండో విడత కాల్పుల విరమణ చర్చలు విఫలమైన నేపథ్యంలో ఇరాన్ పారామిలిటరీ దళమైన ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్(UKMTO) బుధవారం హోర్ముజ్ జలసంధిలో ఒక కంటైనర్ నౌకపై కాల్పులు జరపింది. కాల్పుల్లో ఆ నౌక ధ్వంసమైనట్లు తెలుస్తోంది. ఈ ఘటనతో హోర్ముజ్ జలసంధి వద్ద ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. దీనిపై స్పందించిన యునైటెడ్ కింగ్డమ్ మారిటైమ్ ట్రేడ్ ఆపరేషన్స్(UKMTO).. ఉదయం 7.55 గంటల ప్రాంతంలో ఈ దాడి జరిగిందని, ఎలాంటి ముందస్తు హెచ్చరికలు లేకుండా గార్డ్ గన్బోట్ ఒకటి నౌకను లక్ష్యంగా చేసుకుందని తెలిపింది. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు, పర్యావరణ నష్టం జరగలేదని ఇరాన్ పారామిలిటరీ దళం వెల్లడించింది. ఇటీవల అమెరికా ఓ ఇరాన్ కంటైనర్ నౌకను స్వాధీనం చేసుకున్న నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకుంది.
Court | ఏడుగురికి 7ఏళ్ల జైలు Court | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క
డిజిటల్ అరెస్టులకు 'అభయ్'తో చెక్! #DigitalArrest#CBI#CyberCrime#FakeNotices#AbhayChatbot
BRS : హైకోర్టు తీర్పుపై హరీశ్ రియాక్షన్
హైకోర్టు తీర్పుపై మాజీ మంత్రి హరీశ్ రావు స్పందించారు
What’s Stopping Puri Jagannadh?
Sensational director Puri Jagannadh completed 26 years in Telugu cinema. He delivered a series of flops and he soon bounced back with sensational hits. He is an inspiration for many blockbuster directors and the audience always waited for his comeback. Even the entire Telugu cinema supported Puri Jagannadh after he delivered a disaster and they […] The post What’s Stopping Puri Jagannadh? appeared first on Telugu360 .
Terrorist Attack |ప్రధాని కఠిన హెచ్చరిక…
Terrorist Attack | ప్రధాని కఠిన హెచ్చరిక… Terrorist Attack | ఆంధ్రప్రభ,
HYD |హై వోల్టేజ్ టవర్ ఎక్కి హల్చల్…
HYD | హై వోల్టేజ్ టవర్ ఎక్కి హల్చల్… HYD | ఆంధ్రప్రభ,
పహల్గాం ఉగ్రదాడి మృతులకు మోదీ నివాళి
పహల్గాం ఉగ్రదాడి జరిగి నేటికి ఏడాది పూర్తయింది
Article 309 |హిమాచల్ ప్రదేశ్లో జీతాల కోత నిర్ణయం
Article 309 | హిమాచల్ ప్రదేశ్లో జీతాల కోత నిర్ణయం Article 309
ఉర్కొండ ఏప్రిల్ 22, ( జనం సాక్షి ) ;అకాల వర్షంతో పిడుగుపాటుకు రెండు జెర్సీ ఆవులు మృతి చెందిన సంఘటన మండలములో చోటు చేసుకుంది. వివరాల్లోకి …
ఆ 29 అంశాలను పరిష్కరిస్తాం: పొన్నం ప్రభాకర్
హైదరాబాద్: ఆర్ టిసి సంస్థ పరిరక్షణ, ప్రజా శ్రేయస్సు దృష్ట్యా సమ్మె విరమించాలని ఆర్టీసీ సోదరులు, తన కుటుంబ సభ్యులకు విజ్ఞప్తి చేస్తున్నానని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. సమ్మె సమస్యకు పరిష్కారం కాదు అని, ప్రభుత్వం ఉన్నతమైనటువంటి వ్యక్తిత్వం గల నలుగురు అధికారులతో కమిటీ ఏర్పాటు చేసిందని, నాలుగు వారాల్లో కమిటీ నివేదిక ఇవ్వాలని ఆదేశించామన్నారు. పొన్న ప్రభాకర్ తన ఫేస్ బుక్ ఖాతాలో పోస్టు చేశారు. కమిటీల పేరుతో కాలయాపన చేస్తామనడం పొరపాటు అని, ఆర్టీసీ కార్మికులు లేవనెత్తిన 32 అంశాల్లో 29 అంశాలకు ప్రభుత్వం నుండి ఎలాంటి వ్యతిరేకత లేదు అని స్పష్టం చేశారు, వెంటనే పరిష్కారం అయ్యే అంశాలు పూర్తి చేస్తామని, ఆర్టీసీ విలీనం, గుర్తింపు సంఘాల ఎన్నికలు రెండు పెండింగ్ లో ఉన్నాయని వివరించారు. ఈ రెండు అంశాల్లో పలు సాంకేతిక అంశాలు చర్చించాల్సి ఉందని, వారు అధ్యయనం చేయడానికి నాలుగు వారాల గడువు అడిగామన్నారు. ఈ రెండు అంశాలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ,ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క దగ్గర చర్చిస్తామని, నలుగురు అధికారుల కమిటీకి తెలియజేశామన్నారు. ఆర్టీసీ విలీనం ఆలస్యం అయిన ఉద్యోగులకు ఒకటో తారీఖు జీతాలు వస్తున్నాయని తెలియజేశారు. గుర్తింపు సంఘాల ఎన్నికల విషయంలో నాయకుల మధ్య అంతర్యుద్ధం నాయకత్వ అంశాలు ఉన్నాయని, ప్రభుత్వం ఏర్పడగానే గతంలో పెండింగ్ లో ఉన్న 2017 పీఆర్సీ క్లియర్ చేశామని, పెండింగ్ డీఏ లు లేకుండా క్లియర్ చేశామన్నారు. 2013 పెండింగ్ బాండ్స్ క్లియర్ చేశామని, రూ.1205 కోట్లు ఉన్న పిఎఫ్ బకాయిలను రూ.600 కోట్లకు తగ్గించామని, రూ.690 కోట్లు ఉన్న సిసిఎస్ బకాయిలను రూ.300 కోట్లకు తగ్గించామని, ఇవే కాకుండా నెల వారిగా పిఎఫ్, సిసిఎస్ కి 75 కోట్లు చెల్లిస్తున్నామని పొన్నం స్పష్టం చేశారు. ఉద్యోగులపై పని భారం పడకుండా ఉండడానికి 4538 ఉద్యోగాల నియామకాలు భర్తీ త్వరలోనే పూర్తవుతుందని, సుదీర్ఘ కాలంగా ఎదురు చూస్తున్న 1134 కారుణ్య నియామకాలు చేపట్టామని, గత ప్రభుత్వం లో వివిధ కారణాలతో శాశ్వతంగా సర్వీసు నుండి రిమూవ్ అయిన వారిలో ఇప్పటి వరకు దాదాపు 250 మందికి తిరిగి ఉద్యోగాలు ఇవ్వడం జరిగిందన్నారు. అన్ని అంశాలు పరిష్కారం చేస్తామని, ఆర్టీసీ ఇప్పుడిప్పుడే కోలుకుంటోందని, మూలిగే నక్కపై తాటి పండు పడ్డట్టు వద్దు అని, గత ప్రభుత్వం లో 10 సంవత్సరాలుగా ఆర్టీసీ లో ఏం జరిగిందో కార్మికులందరికీ తెలుసునని, ఆర్టీసీ లో ప్రయాణించింది పేదలు గ్రామీణ ప్రాంత ప్రజలు మన అక్కా చెల్లెల్లు అని తెలిపారు. ప్రతి రోజు 65 లక్షల మంది ప్రయాణం చేస్తుంటే అందులో 45 లక్షల మంది మహిళలే ఉన్నారని తెలియజేశారు. ఆర్టీసీ లో నిత్యం ఉపాధి కోసం విద్య ,వైద్యం కోసం పోయే పరిస్థితి ఉందని, ప్రభుత్వం పక్షాన మరోసారి విజ్ఞప్తి చేస్తున్నమని, సమ్మె వద్దు అని ఆర్ టిసి కార్మికులను పొన్నం కోరారు. మిమ్మల్ని ఎవరు అడ్డుకోరని, ప్రజాస్వామ్య పద్ధతి లో మీ నాయకులు నిరసన చేయవచ్చని, ప్రభుత్వం పై ఒత్తిడి తీసుకరావచ్చని, పేద ప్రజల ప్రయాణాలకు ఇబ్బందులు కలగజేయవద్దని, పేద ప్రజలకు కార్ల లో పోయే స్థోమత లేదన్నారు. ప్రతి ఒక్క ఆర్టిసి కుటుంబ సభ్యుడికి కుటుంబ సభ్యులకు విజ్ఞప్తి చేస్తున్నానని, ప్రజలకు అసౌకర్యం కలగకుండా ప్రభుత్వం తరుపున కొట్లాడి సాధించుకుందామని పిలుపునిచ్చారు. ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వం గుండెల్లో పెట్టుకొని చూసుకుంటుందని, కార్మికుల సమస్యల పరిష్కారం పై సానుకూలంగా ఉన్నామని, సామాన్య ప్రజలకు ఇబ్బందులు కలిగించవద్దన్నారు. తాను విద్యార్థి నాయకుడిని కార్మికులకు అండగా ఉంటానని, గ్రామీణ ప్రాంతాల ప్రజలకు లైఫ్ లైన్ అయిన ఆర్టీసీ ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూసుకోవాలన్నారు. ఆర్ టిసి నాయకులు నిరసనలు చెసుకొనే హక్కు వారికి ఉందని, మిగతా వారంతా విధుల్లో చేరి ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా చేయాలని విజ్ఞప్తి చేస్తున్నామన్నారు.
inquiry |హైకోర్టు సంచలన తీర్పు…
inquiry | హైకోర్టు సంచలన తీర్పు… inquiry | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క
April Third Weekend OTT Release Chart
It is the third week of April and there are a series of films and web series streaming on various platforms for the Indian audience. Band Melam and Lechindi Mahila Lokam are the only Telugu titles streaming for the weekend. Here is the complete list of streaming titles for the third weekend of April: April […] The post April Third Weekend OTT Release Chart appeared first on Telugu360 .
America - Iran - Ceasefire : చమురు ధరలు తగ్గుతాయా? ట్రంప్ తాజా నిర్ణయంపై ఆసియా మార్కెట్ పై?
అమెరికా–ఇరాన్ చర్చలు ముందుకు సాగడం లేదు
హైదరాబాద్: ప్రముఖ కథానాయకుడు నందమూరి బాలకష్ణ అభిమానులకు కొత్త కబులు వినిపించేందుకు సిద్దపడుతున్నారు. ప్రస్తుతం ఆయన గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్ప్పుడు దీనితో పాటే మరో చిత్రాన్ని పట్టాలెక్కించేందుకు సిద్ధపడుతున్నట్లు తెలుస్తోంది. దీనికోసం దర్శకుడు కొరటాల శివతో చేతులు కలుపుతున్నట్లు సమాచారం. ఇటీవల ఆయనకు యువ దర్శకుడు వివేక్ ఆత్రేయ, విజయ్ కనకమేడల కథలు వినిపించినట్లు తెలిసింది. కానీ…ఇప్ప్పుడు తదుపరి సినమా కోసం కొరటాలకు పచ్చజెండా ఊపినట్లు సమాచారం. ఇప్పటికే […] The post కొరటాల శివతో బాలకష్ణ appeared first on Visalaandhra .
ఉప్పల్లో అభిషేక్ శర్మ అజేయ శతకం సన్రైజర్స్ హైదరాబాద్ ఘన విజయం #SunrisersHyderabad #AbhishekSharma
యువతను మత్తులోకి నెడుతున్న రాజకీయ నేతలు
పి.వై.ఎల్ జిల్లా మహాసభలో కోలా లక్ష్మీ నారాయణ భూదాన్ పోచంపల్లి, ఏప్రిల్ 22 (జనం సాక్షి): దేశంలో, రాష్ట్రంలో గంజాయి, మత్తు …
కాళేశ్వరం కమిషన్ రిపోర్టు నిలిపితే.. హైకోర్టులో కెసిఆర్, హరీష్ కు ఊరట
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ పనుల లోపాలపై ఏర్పాటు చేసిన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన రిపోర్టుపై తెలంగాణ రాష్ట్ర హైకోర్టు కీలక తీర్పు వెల్లడించింది.జస్టిస్ ఘోష్ కమిషన్ రిపోర్టును నిలిపివేస్తున్నట్లు బుధవారం హైకోర్టు వెల్లడించింది. ఆ రిపోర్టు ఆధారంగా మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్, మాజీ మంత్రి హరీష్ రావులపై చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ఆదేశించింది. దీంతో కెసిఆర్, హరీష్ రావులకు ఊరట లభించింది. కాగా, జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్కు విచారణ అర్హతను సవాల్ చేస్తూ కెసిఆర్, అప్పటి ప్రభుత్వంలో నీటిపారుదల శాఖ మంత్రిగా పని చేసిన హరీశ్రావు హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. జస్టిస్ పీసీ ఘోష్ నేతృ త్వంలోని కమిషన్ను ఇచ్చిన నివేదికను రద్దు చేయాలని వారు హైకోర్టును కోరారు. కాగా కమిషన్ నివేదిక ఆధారంగా ఎలాంటి చర్యలు తీసుకోకూడదని ఇదివరకే హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తాజాగా మరోసారి కోర్టు.. అలాంటి తీర్పే ఇచ్చింది.
Minister |ఆర్టీసీ కార్మికులకు మంత్రి విజ్ఞప్తి
Minister | ఆర్టీసీ కార్మికులకు మంత్రి విజ్ఞప్తి Minister | ఆంధ్రప్రభ, వెబ్
సాంఘిక సంక్షేమ మహిళా ఆర్మీ డిగ్రీ కళాశాలలో అడ్మిషన్లు ప్రారంభం
గోడ పత్రికను ఆవిష్కరించిన అదనపు కలెక్టర్ ఏ. భాస్కర్ రావు భూదాన్ పోచంపల్లి, ఏప్రిల్ 22 (జనం సాక్షి): …
తొమ్మిదవ వార్షికోత్సవ మహాసభను విజయవంతం చేయాలి
తుర్కపల్లి, ఏప్రిల్ 21 జనం సాక్షిసుశ్రుత గ్రామీణ వైద్యుల సంఘం తొమ్మిదో వార్షికోత్సవ మహాసభను విజయవంతం చేయాలని జిల్లా అధ్యక్షుడు అంబటి చెన్న కిష్టయ్య తెలిపారు.మంగళవారం తుర్కపల్లి …
ఐసీసీ పదవి నుంచి వైదొలిగిన వాసిమ్ ఖాన్
క్రీడలు: పాకిస్థాన్ మాజీ సీఈవో వాసిమ్ ఖాన్ అంతర్జాతీయ క్రికెట్ కమిటీ నుంచి వైదొలిగారు. ఐసీసీ జనరల్ మేనేజర్ పదవికి రాజీనామా చేశారు. నాలుగేళ్లపాటు ఆ బాధ్యతలు నిర్వర్తించిన ఆయన పదవిని వీడారు. జెఫ్ అల్లార్డెస్ నుంచి 2022లో వాసిమ్ ఖాన్ బాధ్యతలను స్వీకరించారు. అంతకుముందు ఆయన పీసీబీ సీఈవోగా మూడేళ్లు పనిచేశారు. ఇప్ప్పుడు వైదొలిగినా… మరో పదవీ బాధ్యతలను తీసుకొనే అవకాశం ఉందని క్రికెట్ వర్గాలు తెలిపాయి. గత రెండేళ్లుగా ఐసీసీలో భారీ మార్పులే చోటుచేసుకున్నాయి. […] The post ఐసీసీ పదవి నుంచి వైదొలిగిన వాసిమ్ ఖాన్ appeared first on Visalaandhra .
AP | ఘటనాస్థలంలోనే… AP | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క : పశ్చిమ

39 C