SENSEX
NIFTY
GOLD
USD/INR

Weather

19    C
...

భారత్ దౌత్యం పై విమర్శలు

అసద్ మిర్జా అమెరికా-ఇజ్రాయెల్ కలిసి ఇరాన్‌పై చేసిన దాడులు భారతదేశాన్ని క్లిష్టపరిస్థితిలోకి నెట్టేశాయి. దౌత్యపరంగా కూడా భారత్ ఇప్పుడు అష్టకష్టాలు పడుతోంది. ఒకవైపు ఇరాన్‌లో ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. మరోవైపు భారత్ వైఖరిపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. “వ్యూహాత్మక స్వయంప్రతిపత్తి “ అంటూ గొప్పలు చెప్పుకున్న భారత్ ఈ సంక్షోభం సమయంలో మాత్రం స్పష్టమైన వైఖరి చూపలేకపోయిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. గ్లోబల్ శక్తిగా నిలవాలంటే, భారత్ మరింత స్పష్టతతో సమగ్ర విధానంతో ముందుకు వెళ్ళాలి. కానీ భారత్ అలా చేయడం […] The post భారత్ దౌత్యం పై విమర్శలు appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 19 Mar 2026 12:13 am

ఆధునిక వ్యవసాయంలో ఆశలు, అగాధాలు

డా॥ సూర్యదేవర రామకృష్ణ ఒకప్పుడు రైతు అంటే తన పొలంలో పండిన పంటలో ఒక భాగాన్ని పవిత్రంగా దాచుకుని, వచ్చే కాలానికి విత్తనంగా వాడుకునే స్వయం శక్తిపరుడు. కానీ నేడు ఆ పరిస్థితి మారింది. తెల్లవారుజామున విత్తనాల దుకాణం ముందు క్యూ కట్టే రైతు కనిపిస్తున్నాడు. సమకాలిక వ్యవసాయ రంగంలో విత్తన కంపెనీలు కేవలం విక్రేతలుగా మాత్రమే కాకుండా, వ్యవసాయ గమనాన్ని శాసించే శక్తులుగా ఎదిగాయి. అధిక దిగుబడి, వ్యాధి నిరోధకత వంటి ఆకర్షణీయమైన మాటలతో విత్తన […] The post ఆధునిక వ్యవసాయంలో ఆశలు, అగాధాలు appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 19 Mar 2026 12:12 am

భవన నిర్మాణ కార్మికులబానిసత్వం ఇంకెన్నాళ్లు ?

భారతదేశంలో వ్యవసాయ రంగం తర్వాత అతి పెద్ద రంగం నిర్మాణరంగం. ఈ నిర్మాణ రంగంలో కొన్ని కోట్ల మంది పనులు నిర్వహిస్తున్నారు. కన్‌స్ట్రక్షన్ రంగంలో కార్మికులకు పని ప్రదేశాలలో జరిగే ప్రమాదాల నివారణకు వారి సామాజిక భద్రతకు చట్టాన్ని రూపొందించారు. కేరళలోని వామపక్ష ప్రభుత్వాలు ఆ చట్టాన్ని అమలు చేశాయి. 1990లో ఏఐటియుసి నాయకత్వాలు భవన నిర్మాణ కార్మికుల రక్షణకు, ప్రమాదాల నివారణకు చట్టం అవసరమంటూ గల్లీ నుండి ఢిల్లీ వరకు ఆందోళనలు చేశాయి. కేంద్ర ప్రభుత్వం […] The post భవన నిర్మాణ కార్మికులబానిసత్వం ఇంకెన్నాళ్లు ? appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 19 Mar 2026 12:12 am

‘మూసీ’పై మంటలు

. అధికార, ప్రతిపక్ష సభ్యుల వాదోపవాదాలు. ఉన్నత జీవనస్థితి కల్పిస్తాం: అధికార పక్షం. రూ.లక్షన్నర కోట్ల దోపిడీకి వ్యతిరేకం: బీఆరఎస్. ప్రక్షాళనపై అట్టుడికిన శాసనసభ విశాలాంధ్ర – హైదరాబాద్: మూసీ ప్రాజెక్టుపై శాసనసభ అట్టుడికింది. అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య మూసీ ప్రక్షాళనపై వాదోపవాదాలు జరిగాయి. మూడోరోజైన బుధవారం సమావేశాలు ప్రారంభం కాగానే స్పీకర్ ప్రసాద్ కుమార్ ప్రశ్నోత్తరాలు చేపట్టారు. మూసీ ప్రక్షాళన చేసి పరీవాహక ప్రజలకు ఉన్నతమైన జీవనస్థితి కల్పిస్తామని అధికార కాంగ్రెస్ చెబుతుండగా, మూసీ […] The post ‘మూసీ’పై మంటలు appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 19 Mar 2026 12:06 am

నియంత పోకడలతో ప్రజాస్వామ్యం అపహాస్యం

కేసీఆర్ సభకు రావాలిగవర్నర్ ప్రసంగం అభివృద్ధికి మార్గదర్శిభవిష్యత్‌లో ఏఐ సునామీ: సీఎం రేవంత్ విశాలాంధ్ర – హైదరాబాద్ : రాజులు… రాజ్యాలు పోయినా కొందరిలో రాచరిక పోకడలు మాత్రం పోలేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. కానీ ఇప్ప్పుడు ప్రజాస్వామ్యంలో ప్రజలే రాజులుగా మారి ప్రజాస్వామ్య పద్ధతిలో నాయకులను ఎన్నుకుంటున్నారని తెలిపారు. కొందరు ఇంకా తమను తాము రాజులుగా భావిస్తున్నారని, ప్రజలే తప్ప్పు చేశారని అనుకుంటున్నారని పేర్కొన్నారు. శాసనసభను ఉద్దేశించి బుధవారం ఆయన మాట్లాడుతూ నియంత పోకడలను […] The post నియంత పోకడలతో ప్రజాస్వామ్యం అపహాస్యం appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 19 Mar 2026 12:00 am

పోలీసులకు టీఏ బకాయిలు చెల్లించండి

కూనంనేనివిశాలాంధ్ర- హైదరాబాద్: రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న సరెండర్ లీవులు, టీఏ బకాయిలను పోలీసులకు త్వరితగతిన చెల్లించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ప్రభుత్వాన్ని కోరారు. శాసనసభలో బుధవారం జీరో అవర్‌లో ఆయన ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ ఖమ్మం జిల్లాలో కొంత వరకు బకాయిలు చెల్లించినప్పటికీ, కొత్తగూడెం జిల్లాలోని పోలీసులకు మాత్రం ఇప్పటివరకు చెల్లింపులు జరగలేదని, బకాయిలను ఎందుకు చెల్లించలేదో అర్ధం కాలేదన్నారు. కొత్తగూడెం పరిధిలోని 6వ బెటాలియన్‌లో సుమారు 450 మంది సిబ్బంది ఉన్నారని, […] The post పోలీసులకు టీఏ బకాయిలు చెల్లించండి appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 18 Mar 2026 11:58 pm

యుద్ధం ఆపండి

వ్యతిరేక కమిటీ ఏర్పాటువిశాలాంధ్ర- హైదరాబాద్ : ఇరాన్‌పై అమెరికా- ఇజ్రాయిల్‌ల యుద్ధాన్ని ఆపాలని డిమాండ్ చేస్తూ బుధవారం హైదరాబాద్‌లోని మఖ్దుంభవన్‌లో ప్రొఫెసర్ కోదండరాం అధ్యక్షతన బుధవారం యుద్ధ వ్యతిరేక కమిటీ ఏర్పడింది. పశ్చిమాసియా మధ్య- ప్రాచ్యంలో ఈ యుద్ధం వల్ల తీవ్రస్థాయిలో ప్రాణనష్టం, ఆస్తుల విధ్వంసం కొనసాగుతున్నాయి. వీటి ఫలితంగా భారతదేశంలో తీవ్రమైన ఆయిల్ సంక్షోభాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. వంట గ్యాస్ ధరలు, డీజిల్, పెట్రోల్ ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఇప్పటికే దేశంలోని అనేక నగరాలు పట్టణాల్లో […] The post యుద్ధం ఆపండి appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 18 Mar 2026 11:47 pm

నిర్వాసితుల త్యాగ ఫలమే పోలవరం

మూడోవిడతగా రూ.226 కోట్ల చెక్కు అందించిన సీఎం విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : పోలవరం ప్రాజెక్టు కోసం భూమిని, ఇళ్లను త్యాగం చేసిన నిర్వాసితుల్ని గుండెల్లో పెట్టుకుంటామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. వారి త్యాగ ఫలితంగానే ప్రాజెక్టు సాకారం అవుతోందని అన్నారు. క్యాంపు కార్యాలయంలో బుధవారం పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులతో సమావేశమయ్యారు. భూసేకరణ పునరావాస, పరిహార ప్యాకేజీ కింద మూడో విడతలో రూ.226.61 కోట్ల చెక్కును నిర్వాసితులకు అందజేశారు. ఉగాది పండుగను పురస్కరించుకుని మూడో […] The post నిర్వాసితుల త్యాగ ఫలమే పోలవరం appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 18 Mar 2026 11:31 pm

ప్రైవేట్ట్రావెల్స్ దందా

. భారీగా పెంచిన రవాణా చార్జీలు. సామాన్య ప్రయాణికుల ఇక్కట్లు. రవాణాశాఖ చోద్యం విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : వరుస పండగలు, వారాంతపు సెలవుల నేపథ్యంలో సొంతూళ్లకు వెళ్లే సామాన్య ప్రయాణికులపై ప్రైవేట్ ట్రావెల్ ఏజెన్సీలు నిర్దాక్షిణ్యంగా భారాలు మోపుతోంది. తెలుగు రాష్ట్రాల నుంచి నగరాలు, పల్లెలకు వెళ్లే ప్రయాణికుల అవసరాన్ని ఆసరాగా చేసుకుని, టికెట్ ధరలను అమాంతం పెంచేస్తూ పండగ ఆనందాన్ని ఆవిరి చేస్తున్నాయి. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై వంటి మహానగరాల నుంచి రాష్ట్రంలోని […] The post ప్రైవేట్ట్రావెల్స్ దందా appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 18 Mar 2026 11:27 pm

28, 29 తేదీల్లో ఐజేయూ 11వ ప్లీనరీ

. 34 ఏళ్ల తర్వాత విజయవాడలో. ప్రారంభించనున్న సీఎం చంద్రబాబు విశాలాంధ్ర బ్యూరో-అమరావతి : ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ (ఐజేయూ) 11వ ప్లీనరీ సమావేశం ఈ నెల 28, 29 తేదీలలో విజయవాడ (అమరావతి)లో జరగనుంది. ఈ సమావేశాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభిస్తారని ఐజేయూ అధ్యక్షుడు కే శ్రీనివాసరెడ్డి, ప్రధాన కార్యదర్శి బల్వీందర్ సింగ్ జమ్ము, కార్యదర్శి డి సోమసుందర్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. దేశవ్యాప్తంగా 25 రాష్ట్రాలకు చెందిన […] The post 28, 29 తేదీల్లో ఐజేయూ 11వ ప్లీనరీ appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 18 Mar 2026 11:24 pm

దివ్యాంగుల సాధికారతకు అండ

. ఆత్మగౌరవం పెంచేలా సంక్షేమ కార్యక్రమాలు. దివ్యాంగ శక్తి పథకాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు. మంగళగిరి నుంచి పెనుమాక వరకు బస్సు ప్రయాణం. దివ్యాంగులకు సీఎం ఆత్మీయ విందు విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : దివ్యాంగుల శక్తిని ప్రపంచానికి చాటేలా ఆత్మ స్థైర్యంతో పని చేసేలా తమ ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. దివ్యాంగులు సాధికారత సాధించడానికి… వారి గౌరవాన్ని మరింత పెంచడానికి కూటమి ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుందని సీఎం […] The post దివ్యాంగుల సాధికారతకు అండ appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 18 Mar 2026 11:08 pm

తమిళనాట సీపీఐకి ఐదు స్థానాలు

23 సీట్లలో కాంగ్రెస్ పోటీ చెన్నై: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో సీపీఐ ఐదు స్థానాల్లో పోటీ చేయనున్నది. ఈ మేరకు డీఎంకేతో ఒప్పందం కుదిరింది. సీట్ల సర్దుబాటుపై చర్పోచర్చల అనంతరం ఏకాభిప్రాయం కుదిరింది. ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీకి భారత కమ్యూనిస్టు పార్టీ అంగీకరించింది. సీట్ల పంపకం ఒప్పందంపై డీఎంకే అధినేత, సీఎం ఎంకే స్టాలిన్, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి ఎం.వీరపాండియన్ సంతకాలు చేశారు. ఈ మేరకు డీఎంకే బుధవారం ఒక ప్రకటన విడుదల చేసింది. అనంతరం […] The post తమిళనాట సీపీఐకి ఐదు స్థానాలు appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 18 Mar 2026 11:05 pm

23న సామ్రాజ్యవాద వ్యతిరేక దినం: సీపీఐ

ఉపాధి హామీ పునరుద్ధరణకు ఏపీలో పాదయాత్ర: రామకృష్ణ న్యూదిల్లీ: బ్రిటిష్ పాలకులను గడగడలాడించి, ఉరికంబాన్ని ముద్దాడిన అమర వీరులు భగత్ సింగ్, రాజ్‌గురు, సుఖ్‌దేవ్ త్యాగాన్ని స్మరించుకుంటూ ‘షహీద్ దివన’ సందర్భంగా ఈనెల 23న సామ్రాజ్యవాద వ్యతిరేక దినోత్సవాన్ని పాటించాలని పార్టీ శ్రేణులకు సీపీఐ జాతీయ కార్యవర్గం పిలుపునిచ్చింది. ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన విడుదల చేసింది. వెనిజులా, ఇరాన్, పలస్తీనాపై అమెరికా యుద్ధోన్మాదాన్ని, ప్రపంచాన్ని శాశించాలనే ధోరణిని ఎండగట్టింది. ఈ విధానాలను ప్రతిఘటించడం అవసరమని […] The post 23న సామ్రాజ్యవాద వ్యతిరేక దినం: సీపీఐ appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 18 Mar 2026 10:58 pm

ఏటా రూ.20 వేల కోట్ల బిసిల బడ్జెట్ ఏమైంది: తలసాని

ఐదేళ్లలో లక్ష కోట్ల బడ్జెట్ ఇస్తామన్న కామారెడ్డి బిసి డిక్లరేషన్ పరిస్థితి ఏమిటి బిసి విద్యార్థులకు చెల్లించాల్సిన ఫీజుల బకాయిలు పది వేల కోట్లు ఎప్పుడు ఇస్తారు 42 శాతం బిసి రిజర్వేషన్లపై ప్రభుత్వం కండితుడుపుగా వ్యవహరించింది శాసనసభ జీరో అవర్‌లో బిఆర్‌ఎస్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ మన తెలంగాణ/హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ గడచిన ఎన్నికలకు ముందు కామారెడ్డి బిసి డిక్లరేషన్‌లో తాము అధికారంలోకి రాగానే ప్రతి ఏటా రూ.20 వేల కోట్ల ప్రత్యేక బడ్జెట్‌ను బిసిల కోసం కేటాయిస్తామని ఇచ్చిన వాగ్ధానం మేరకు ఇప్పటి వరకు ఎన్ని కోట్లు కేటాయించారో స్పష్టం చేయాలని బిఆర్‌ఎస్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ డిమాండ్ చేశారు. ఇలా ప్రతి ఏడాది బడ్జెట్‌లో రూ.20 వేల కోట్ల చొప్పున ఐదేళ్లలో లక్ష కోట్ల బడ్జెట్ కేటాయిస్తామనే హామీ ఏమైందని ప్రశ్నించారు. శాసనసభలో బుధవారం జరిగిన జీరో అవర్‌లో సభ్యుడు తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ రాష్ట్ర జనాభాలో సగ భాగం ఉన్న బిసిలకు మీరిచ్చిన హామీల సంగతేమిటో చెప్పాలని కోరారు. బిసి విద్యార్థులకు ఫీజులు అందక బకాయిలు పడి ఎప్పుడు వస్తాయా అని ఎదురు చూస్తున్నారని అన్నారు. దాదాపు పది వేల కోట్లు ఫీజు బకాయిలు ఉన్నాయని తెలిపారు. తాను బిసిల ప్రతినిధిగా చెప్పే ఈ అంశం చాలా గంభీరమైందని పదే పదే చెబుతూ బిసిలకు 42 శాతం రిజర్వేషన్ల అంశాన్ని ప్రస్తావించారు. చట్టబద్దత లేకుండా బిసి రిజర్వేషన్లు ఎలా సాధ్యపడతాయని గతంలోనే తాము ప్రభుత్వానికి చెప్పినా పట్టించుకోలేదని అన్నారు. చివరకు బిసిలంతా దగాపడి 42 శాతం రిజర్వేషన్లుకు నోచుకోని పరిస్థితిలో ఉన్నారని అన్నారు. దీనికి ప్రభుత్వం ఏం సమాధానం చెబుతుందని ప్రశ్నించారు. రానున్న రాష్ట్ర బడ్జెట్‌లో బిసిలకు ఎక్కువ కేటాయింపులు చేయడంతో పాటు బిసిలకు ఏటా రూ.20 వేల కోట్ల నిధుల కేటాయింపుపై ఇప్పుడైనా ప్రభుత్వం శాసనసభ వేదికగా స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. బిసిల పట్ల చులకన భావన వద్దని తలసాని కోరారు. సభ్యుడు తలసాని ప్రస్తావించిన అంశాలపై సభలో ఉన్న ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు స్పందిస్తూ సీనియర్ సభ్యుడు తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్పిన అంశాలను తప్పకుండా సంబంధిత మంత్రి దృష్టికి తీసుకెళతానని అన్నారు. సీనియర్ సభ్యుడైన తలసానికి జీరో అవర్ అంటే తెలియనిది కాదని అన్నారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నామని చెప్పారు. ప్రభుత్వం, సంబంధిత దృష్టికి తీసుకెళతానని హామీ ఇచ్చారు. 

మన తెలంగాణ 18 Mar 2026 10:55 pm

మా రక్షణకు ఢోకా లేదు

. లారిజానీ, సులేమానీ హత్యల ధ్రువీకరణ. ఇరాన్ కవచం ‘మొజాయిక్ డిఫెన్స’. వికేంద్రీకృత యుద్ధతంత్రంతో శత్రువులకు వణుకు తెహ్రాన్: అమెరికాఇజ్రాయిల్ వైమానిక దాడుల్లో తమ జాతీయ భద్రతాధికారి అలీ లారిజానీ మరణించినట్లు ఇరాన్ ధ్రువీకరించింది. లారిజానీని హతమార్చినట్లు ప్రకటించిన ఇజ్రాయిల్, నూతన అధినేత ముజ్తబా ఖామేనీని వేటాడి చంపుతామంటూ ప్రతిజ్ఞ చేసింది. మాజీ అధినేత ఆయాతుల్లా అలీ ఖామేనీని కోల్పోయిన ఇరాన్‌కు లారిజానీ మరణం తీరని లోటు. అయినప్పటికీ ఇరాన్ ఏ మాత్రం వెనక్కు తగ్గడం లేదు. […] The post మా రక్షణకు ఢోకా లేదు appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 18 Mar 2026 10:49 pm

70 మంది డిటిలకు తహసీల్దార్లుగా పదోన్నతి

మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో 70 నయాబ్ తహశీల్దార్ల (డిటిలకు) తహసీల్దార్లుగా ప్రభుత్వం పదోన్నతి కల్పించింది. మల్టీ జోన్-1లో 43, మల్టీజోన్ -2లో 27 మందికి ఈ పదోన్నతులు లభించాయి. దీనికి సంబంధించిన ఉత్తర్వులను సిసిఎల్‌ఏ కమిషనర్ లోకేశ్‌కుమార్‌బుధవారం జారీ చేశారు. పదోన్నతులు కల్పించడంపై తెలంగాణ తహసీల్దార్స్ అసోసియేషన్(టిజిటిఏ), తెలంగాణ రెవెన్యూ సర్వీస్ అసోసియేషన్ (టిజిఆర్‌ఎస్‌ఏ) నాయకులు హర్షం వ్యక్తం చేశారు. తమ కృషి ఫలితంగానే 70 నయాబ్ తహశీల్దార్ల (డిటిలకు) తహసీల్దార్లుగా పదోన్నతి లభించిందని ఆయా సంఘాల రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు ఎస్.రాములు, రమేష్ పాక, వి.భిక్షంలు పేర్కొన్నారు. ఈ పదోన్నతి ప్రక్రియకు సహకరించిన రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డికి, సిసిఎల్‌ఏ లోకేశ్‌కుమార్‌లకు వారు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. వారితో పాటు ఈ పదోన్నతుల ప్రక్రియలో తెలంగాణ రెవెన్యూ ఉద్యోగుల జేఏసి చైర్మన్ వి.లచ్చిరెడ్డి కృషి ఎంతో ఉందని వారన్నారు.

మన తెలంగాణ 18 Mar 2026 10:47 pm

నేను బతికే ఉన్నా: నెతన్యాహు

తెలఅవీవ్: ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు మృతి చెందినట్లు సామాజిక మాధ్యమాల్లో జరిగిన ప్రచారానికి ఆయనే స్వయంగా తెరదించారు. తాను చనిపోలేదని నిరూపించుకునేందుకు సామాజిక మాధ్యమాల్లో కొన్ని పోస్టులు పెట్టారు. ఇజ్రాయిల్‌కు అమెరికా రాయబారి మైక్ హక్కబీతో కలిసి ఉన్న ఓ వీడియోను తాజాగా విడుదల చేశారు. అందులో నెతన్యాహుతో మైక్ మాట్లాడుతూ ‘మీరు చనిపోయారని వార్తలు వస్తుండటంతో వెళ్లి చూసి రమ్మని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నన్ను పంపారు’ అని అనడం… అందుకు నేను బతికే […] The post నేను బతికే ఉన్నా: నెతన్యాహు appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 18 Mar 2026 10:44 pm

అక్రమ వలసదారులకు ‘ఎగ్జిట్ బోనస’

2,600 డాలర్లు ఇస్తామని అమెరికా ప్రకటన వాషింగ్టన్: ట్రంప్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. స్వచ్ఛందంగా అమెరికాను వీడితే ‘ఎగ్జిట్ బోనస’ ఇస్తామని ప్రకటించింది. అక్రమ వలసదారులకు ఈ ఆఫర్‌ను అమెరికా ఇస్తోంది. వారికి 2,600 డాలర్లు అంటే సుమారు రూ.2,40,329 నగదు ప్రోత్సాహకాన్ని అందిస్తామని హోమ్‌ల్యాండ్ భద్రతా విభాగం వెల్లడించింది. అక్రమ వలసదారులు అమెరికా నుంచి వారి దేశాలకు వెళ్లిపోయేందుకు ఉచితంగా విమాన ప్రయాణ సౌకర్యాన్ని ట్రంప్ సర్కారు కల్పించనుంది. ఇందుకోసం ‘సీబీపీ హోమ’ యాప్‌లో […] The post అక్రమ వలసదారులకు ‘ఎగ్జిట్ బోనస’ appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 18 Mar 2026 10:42 pm

కెంట్ రాజీనామా మంచిదే: ట్రంప్

వాషింగ్టన్: ఇరాన్‌పై జరుగుతున్న దాడులను వ్యతిరేకిస్తూ కౌంటర్ టెర్రరిజం చీఫ్ జోసెఫ్ కెంట్ రాజీనామా చేయడంతో తమకు పెద్ద దెబ్బ తగిలిందన్న వ్యాఖ్యలను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొట్టిపారేశారు. ఇజ్రాయిల్ ఒత్తిడితోనే ఇరాన్‌పై యుద్ధాన్ని అమెరికా మొదలు పెట్టినట్లు కెంట్ చేసిన ఆరోపణలను తోసిపుచ్చారు. కెంట్ బలహీనుడని, ఆయన వెళ్లిపోవడమే మంచిదని ట్రంప్ వ్యాఖ్యానించారు. ఓవల్ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘కెంట్ రాజీనామా లేఖ చదివాను. ఆయన మంచివారని […] The post కెంట్ రాజీనామా మంచిదే: ట్రంప్ appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 18 Mar 2026 10:40 pm

మూసీ ప్రక్షాళన చేసి తీరుతాం: ఆది శ్రీనివాస్

హైదరాబాద్: మూసి నది ప్రక్షాళన పూర్తైతే ఆ ప్రాజెక్టులో గల్లంతు అవుతామని కెటిఆర్ భయపడుతున్నాడని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మూసీ ప్రక్షాళన చేసి తీరుతుందని ఆయన స్పష్టం చేశారు. బుధవారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఎంఎల్‌ఎలు సామేలు, నాగరాజులతో కలిసి ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ..   కెటిఆర్ చిట్ చాట్ పేరిట చెత్త మాటలు మాట్లాడుతున్నారని, ఐఎఎస్, ఐపిఎస్ లను కెటిఆర్ భయపెడుతున్నారని విమర్శించారు బ్యూరోక్రసిని పట్టుకొని మీ పేర్లు పింక్ బుక్, ఆరేంజ్ బుక్, రెడ్ బుక్ లో నోట్ చేసుకుంటున్నామని భయపెడుతున్నాడని అన్నారు. తమ ప్రభుత్వం రెండు సంవత్సరాల్లో ఏ ఒక్క అధికారికి ఇబ్బంది కలుగకుండా వారి సూచనలు తీసుకుంటూ ముందుకు పోతున్నామని, తమ కుటుంబ గొడవల ఫ్రస్టేషన్‌ను కెటిఆర్ అధికారులపై తీస్తున్నారని చెప్పారు. మీ చిత్తశుద్ధిని నిరూపించుకోవడానికి డ్రగ్స్ పరీక్షలకు నమూనాలు ఇవ్వడానికి సిద్ధం కావాలని ఆయన చెప్పారు. కెటిఆర్ పైలెట్ రోహిత్ రెడ్డిని కాపాడే ప్రయత్నం చేస్తున్నారన్నారు.

మన తెలంగాణ 18 Mar 2026 10:36 pm

Ustaad Bhagat Singh Movie Review

Ustaad Bhagat Singh Movie Review Ustaad Bhagat Singh Movie Review Live Updates from USA Premiere show : 11:00 PM Humor that plays on Pawan Kalyan’s limited dancing abilities lands effectively. 10:45 PM Pawan Kalyan Police Station Entry scene is appealing. 10:30 PM Movie opens with childhood scenes of Pawan Kalyan Powerstar Pawan Kalyan and Harish […] The post Ustaad Bhagat Singh Movie Review appeared first on Telugu360 .

తెలుగు 360 18 Mar 2026 10:31 pm

వెలుగుమట్ల భూదాన్ భూములపై హైకోర్టు కీలక ఆదేశాలు

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఖమ్మం జిల్లా కేంద్రంలోని వెలుగుమట్ల భూదాన్ భూముల వ్యహారంలో రాష్ట్ర హైకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు వివాదాస్పద భూములకు సంబంధించి స్టేటస్‌కో కొనసాగించాలని హైకోర్టు న్యాయమూర్తి బి. విజయ్‌సేన్ రెడ్డి ధర్మాసనం బుధవారం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. అలాగే ఆ భూముల్లో ఇళ్లు నిర్మించుకున్న అసలైన లబ్ధిదారులను గుర్తించాలని, నష్టపోయిన బాధితులందరికీ అక్కడే ఇళ్ల స్థలం, ఇల్లు మంజూరు చేయాలని బాధితులు చేసిన విజ్ఞప్తి పట్ల హైకోర్టు సానుకూలంగా స్పందిస్తూ, బాధితుల్లో 311 మంది మాత్రమే కాదని, అక్కడ ఇళ్ళు కోల్పోయిన ప్రతి ఒక్కరికి ఇళ్లు ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు భూముల్లో అక్కడ స్టేటస్ కో కొనసాగించాలని జిల్లా కలెక్టర్, ఆర్డీఓ, తహాశీల్దార్‌లకు ఆదేశాలు జారీ చేసింది. భూదాన్ యజ్ఞ బోర్డు పట్టాలు ఇచ్చిన భూముల్లోనే ఇళ్లు కట్టుకున్నామని వాటిని ప్రభుత్వం ముందస్తు ఎలాంటి నోటీసులు లేకుండానే కూల్చివేసిందని తమకు న్యాయం చేయాలని 24 మంది ఖమ్మం పట్టణానికి చెందిన బాధితులు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారించిన ధర్మాసనం భూదాన్ భూముల్లో యథాతథ స్థితిని ఉంచాలని ఆదేశాలు జారీ చేసింది. కాగా, ఖమ్మం జిల్లా వెలుగుమట్ల భూదాన్ భూముల్లో ఆక్రమణలు అధికారులు తొలగింపు చర్యలు చేపట్టారు. సుమారు 31 ఎకరాల భూమిలో ఇళ్ల కూల్చివేతలు జరగగా, కోర్టు ఆదేశాలు పొందిన పది కుటుంబాలకు మినహాయింపునిచ్చినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటన తీవ్ర రాజకీయ దుమారం రేపింది. ఖమ్మం రూరల్ మండలం వెలుగుమట్ల గ్రామం, వినోబా నవోదయ కాలనీ. 2014లో 800లకు పైగా పేద కుటుంబాలకు కేటాయించిన భూదాన్ భూములను ప్రభుత్వం అక్రమంగా భావించి, ఇటీవల కూల్చివేతలు చేపట్టింది. గతంలోనే ఇక్కడ ఇళ్ల కూల్చివేతలపై స్టేటస్ కో ఉన్నా, ప్రభుత్వం ఆక్రమణల పేరుతో చర్యలు చేపట్టిందని బాధితులు వాపోయారు. సుమారు 31.07 ఎకరాల భూదాన్ భూమిలో సుమారు 21 ఎకరాల వరకు ఆక్రమణకు గురైందని, గురుకుల పాఠశాల, కెజిబివిల కోసం ఈ భూమిని తీసుకుంటున్నామని అధికారులు తెలిపారు. కాగా ఈ వివాదంపై హైకోర్టులో విచారణ జరుగగా కోర్టు స్పందించింది. గతంలో ఉన్న స్టేటస్ కో (యథాతథ స్థితి)ను కొనసాగించాలని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 24వ తేదీకి హైకోర్టు ధర్మాసనం వాయిదా వేసింది.

మన తెలంగాణ 18 Mar 2026 10:31 pm

ఐసీసీ ర్యాంకుల్లో టీమిండియా ఆధిపత్యం

ఐసీసీ వన్డే ర్యాంకుల్లో మొదటి 5 బ్యాటర్లలోభారత్ నుంచి ముగ్గురులండన్: అంతర్జాతీయ క్రికెట్‌లో తాజా వన్డే ర్యాంకింగ్స్‌ను అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ ) ప్రకటించింది. దీనిలో భారత ఆటగాళ్లు మరోసారి తమ సత్తా చాటారు. ముఖ్యంగా బ్యాటింగ్ విభాగంలో భారత్‌కు చెందిన ముగ్గురు ఆటగాళ్లు టాప్-5లో చోటు దక్కించుకున్నారు. బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో డారిల్ మిచెల్ (న్యూజిలాండ్) అగ్రస్థానంలో నిలవగా… ఆయన తర్వాత విరాట్ కోహ్లీ (భారత్) రెండో స్థానంలో ఉన్నాడు. ఇబ్రాహీం జద్రాన్ (అఫ్గనిస్తాన్) మూడో […] The post ఐసీసీ ర్యాంకుల్లో టీమిండియా ఆధిపత్యం appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 18 Mar 2026 10:26 pm

America Political Tornado జో కెంట్ రాజీనామా Andhra Prabha Detail Report

America Political Tornado జో కెంట్ రాజీనామా Andhra Prabha Detail Report

ప్రభ న్యూస్ 18 Mar 2026 10:17 pm

Trump Failure Strategy : హోర్ముజ్ సంక్షోభం. Andhra Prabha Analysis

Trump Failure Strategy : హోర్ముజ్ సంక్షోభం. Andhra Prabha Analysis అమెరికా

ప్రభ న్యూస్ 18 Mar 2026 10:11 pm

వస్తువుల కొనుగోలు విషయంలో జాగ్రత్త..

వస్తువుల కొనుగోలు విషయంలో జాగ్రత్త.. చైతన్యం..హక్కుల సాధన కరపత్రాన్ని ఆవిష్కరించిన సీఐ హసన్

ప్రభ న్యూస్ 18 Mar 2026 10:05 pm

ప్రభుత్వ ఇఫ్తార్ విందులో పాల్గొన్న ఎమ్మెల్యే

ప్రభుత్వ ఇఫ్తార్ విందులో పాల్గొన్న ఎమ్మెల్యే నాగర్ కర్నూల్, ఆంధ్ర ప్రభ :

ప్రభ న్యూస్ 18 Mar 2026 10:01 pm

రంజాన్ పండుగ మత సమరస్యానికి ప్రతీక

రంజాన్ పండుగ మత సమరస్యానికి ప్రతీక అన్ని మతాలు, కులాలు కలిసి సహాజీవనం

ప్రభ న్యూస్ 18 Mar 2026 9:56 pm

జగన్ ను మర్యాదపూర్వకంగా కలిసిన జ్యేష్ఠ శ్రీనాథ్

జగన్ ను మర్యాదపూర్వకంగా కలిసిన జ్యేష్ఠ శ్రీనాథ్ ఇబ్రహీంపట్నం, ఆంధ్రప్రభ : మాజీ

ప్రభ న్యూస్ 18 Mar 2026 9:52 pm

కొత్త సంవత్సరంలో అన్ని సుఖ సంతోషాలే..

కొత్త సంవత్సరంలో అన్ని సుఖ సంతోషాలే.. ఉగాది శుభాకాంక్షలు తెలిపిన ఎంపీ కేశినేని

ప్రభ న్యూస్ 18 Mar 2026 9:46 pm

విద్యార్థులు గురువులను పూజించాలి… గౌరవించాలి

విద్యార్థులు గురువులను పూజించాలి… గౌరవించాలి విజ్ఞాన్ స్కూల్ నాలుగో వార్షికోత్సవ కార్యక్రమంలో…వైరా మున్సిపాలిటీ

ప్రభ న్యూస్ 18 Mar 2026 9:38 pm

రెండవ విడత ఇందిరమ్మ ఇళ్లపై మంత్రి పొంగులేటి క్లారిటీ..

ఏప్రిల్, మే నెలల్లో రెండవ విడత ఇందిరమ్మ ఇళ్ల ప్రక్రియ ప్రారంభం అసంపూర్తి నిర్మాణాలకు మోక్షం వచ్చే మూడేళ్ల లోపట్టణ ప్రాంతాల్లోని ప్రతి వార్డులో ఇందిరమ్మ ఇళ్లు అక్రిడేషన్ కార్డుల జారీ విషయంలో అపోహలు వద్దు మంత్రి పొంగులేటి మన తెలంగాణ/హైదరాబాద్: ఏప్రిల్, మే నెలల్లో ఇందిరమ్మ ఇళ్ల ప్రక్రియ రెండవ విడత ప్రారంభిస్తామని రెవెన్యూ, గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. బుధవారం శాసన మండలిలో ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యుల ప్రశ్నలకు సమాధానం చెప్పారు. పేదవాడి ఆత్మ గౌరవానికి చిహ్నంగా నిలిచే ఇందిరమ్మ ఇళ్ళ నిర్మాణం ఒకసారి చేసే కార్యక్రమం కాదని, ప్రతి సంవత్సరం కొనసాగించే శాశ్వత ప్రక్రియగా ప్రభుత్వం అమలు చేస్తోందని మంత్రి తెలిపారు. ప్రజా ప్రభుత్వం మాయ మాటలు చెప్పదని, ఎన్నికల్లో ఇచ్చిన ప్రతీ హామీని ఆచరణలో చూపిస్తుందన్నారు. రాబోయే మూడు సంవత్సరాలలో పట్టణ ప్రాంతాలల్లోని ప్రతీ వార్డులో ఇందిరమ్మ ఇండ్లను నిర్మిస్తామని ప్రకటించారు. ఇప్పటికే మొదటి విడతలో ఇళ్ల మంజూరు చేశామని, మిగిలిన మూడు విడతలను కూడా దశలవారీగా పూర్తిచేస్తామన్నారు. రాష్ట్రంలోని మారుమూల గిరిజన తండాలు, గూడాల్లో గతంలో ప్రారంభమై వివిధ స్థాయిలో ఆగిపోయిన ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేయడానికి ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళిక రూపొందిస్తుందని తెలిపారు. వివిధ నిర్మాణ దశల్లో ఉన్న ఇళ్లకు ఫ్లెక్సిబిలిటీ ఇచ్చి, లబ్ధిదారులకు అనుకూలంగా మార్పులు చేపడతామని మంత్రి చెప్పారు. లబ్ధిదారుల ఎంపికలో ఎటువంటి వివక్ష ఉండదని, కులం, మతం, పార్టీతో సంబంధం లేకుండా అత్యంత పేదలకే ప్రాధాన్యం ఇస్తాన్నామని, ఎక్కడైనా లోపాలు ఉన్నట్లు సమాచారం అందితే కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి స్పష్టం చేశారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా మార్చి నాటికి సుమారు లక్ష ఇళ్లు పూర్తి కానున్నాయని, జూన్, జులై నాటికి మొదటి విడతలో మంజూరైన మూడు లక్షల ఇళ్లలో మెజారిటీ పూర్తి అవుతాయని మంత్రి తెలిపారు. రాష్ట్రంలో 18,579 డబుల్ బెడ్ రూం ఇళ్లను పూర్తి చేశామని, నీటి సరఫరా, మరుగు నీటి పారుదల, విద్యుత్‌తో పాటు మౌలిక సదుపాయాల పనులు పెండింగ్‌లో ఉండటంతో వాటిని కేటాయించాల్సి ఉందన్నారు. పట్టణ ప్రాంతాల్లో ఇళ్ల నిర్మాణంపై ప్రత్యేక దృష్టి సారించామని, పేదల జీవనోపాధికి ఇబ్బంది లేకుండా ప్రస్తుతం వాళ్ళు నివసిస్తున్న ప్రాంతానికి వీలైనంత దగ్గరలో ఇండ్ల నిర్మాణాలు చేపట్టడానికి కార్యాచరణ రుపొందిస్తున్నట్లు మంత్రి చెప్పారు. గతంలో దూర ప్రాంతాల్లో నిర్మించిన డబుల్ బెడ్ రూం ఇళ్లను లబ్ధిదారులు ఉపయోగించలేకపోయిన పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. డబుల్ బెడ్ రూం పథకంలో పెండింగ్ బిల్లులలో 99 శాతం ఇప్పటికే చెల్లించామని, మిగిలినవాటిని కూడా త్వరలో క్లియర్ చేస్తామన్నారు. వివిధ దశల్లో ఆగిపోయిన ఇళ్లను పూర్తి చేసి అర్హులైన పేదలకు అందజేయడానికి ప్రభుత్వం 99 రోజుల ప్రత్యేక కార్యక్రమాన్ని అమలు చేస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు.

మన తెలంగాణ 18 Mar 2026 9:18 pm

70 లక్షల మంది రైతుల ఖాతాలో ఒకేసారి డబ్బులు

హైదరాబాద్: హుస్నాబాద్ నియోజకవర్గంలోని నర్మెట సభా వేదిక నుంచి ఈనెల 22వ తేదీన 70 లక్షల మంది రైతుల ఖాతాలో రైతు భరోసా నిధులను సిఎం రేవంత్‌రెడ్డి విడుదల చేయనున్నట్టు మంత్రి తుమ్మల తెలిపారు. 70 లక్షల మందికి ఒకేసారి ఖాతాలో డబ్బులు వేసే ఏకైక ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వమని ఆయన పేర్కొన్నారు. గతంలో 20 లక్షల మంది రైతులకు 20 వేల కోట్లు రైతు రుణమాఫీ చేశామని, గతంలో 9 రోజుల్లో రూ.9 వేల కోట్లు విడుదల చేసినట్టు మంత్రి తుమ్మల తెలిపారు. ఎన్ని ఆర్థిక సమస్యలు ఉన్నప్పటికీ రైతు సంక్షేమ కార్యక్రమాలు ఆగవద్దని సిఎం చెప్పినట్లు మంత్రి తుమ్మల తెలిపారు. ఈ ప్రభుత్వానికి రైతాంగమే ప్రాధాన్యం అని ఆయన చెప్పారు. ఎన్నికల్లో రుణమాఫీ చేస్తామని రాహుల్ గాంధీ హామీ ఇచ్చిన మేరకు చేసి చూపించామన్నారు. 

మన తెలంగాణ 18 Mar 2026 9:10 pm

నిబంధనలు పాటించకుంటే చర్యలు తప్పవు

నిబంధనలు పాటించకుంటే చర్యలు తప్పవు చెన్నూర్ ఆంధ్రప్రభ : వాహనాలు నడిపే ప్రతి

ప్రభ న్యూస్ 18 Mar 2026 9:06 pm

అక్రమంగా ఇసుక తరలిస్తే కఠిన చర్యలు

అక్రమంగా ఇసుక తరలిస్తే కఠిన చర్యలు డ్రైవర్లకు, కూలీలకు కౌన్సిలింగ్ చేసిన ఎస్ఐ

ప్రభ న్యూస్ 18 Mar 2026 9:03 pm

తెలంగాణలో మొక్కజొన్న కొనుగోళ్ల కేంద్రాలు ప్రారంభం

హుస్నాబాద్ నియోజకవర్గంలోని నర్మెట సభా వేదిక నుంచి ఈనెల 22వ తేదీన 70 లక్షల మంది రైతుల ఖాతాలో రైతు భరోసా నిధులను సిఎం రేవంత్‌రెడ్డి విడుదల చేయనున్నట్టు మంత్రి తుమ్మల తెలిపారు. 70 లక్షల మందికి ఒకేసారి ఖాతాలో డబ్బులు వేసే ఏకైక ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వమని ఆయన పేర్కొన్నారు. గతంలో 20 లక్షల మంది రైతులకు 20 వేల కోట్లు రైతు రుణమాఫీ చేశామని, గతంలో 9 రోజుల్లో రూ.9 వేల కోట్లు విడుదల చేసినట్టు మంత్రి తుమ్మల తెలిపారు. ఎన్ని ఆర్థిక సమస్యలు ఉన్నప్పటికీ రైతు సంక్షేమ కార్యక్రమాలు ఆగవద్దని సిఎం చెప్పినట్లు మంత్రి తుమ్మల తెలిపారు. ఈ ప్రభుత్వానికి రైతాంగమే ప్రాధాన్యం అని ఆయన చెప్పారు. ఎన్నికల్లో రుణమాఫీ చేస్తామని రాహుల్ గాంధీ హామీ ఇచ్చిన మేరకు చేసి చూపించామన్నారు. మొక్కజొన్న కొనుగోళ్లపై ధర్నాలు చేయడం తేలికైన పని కానీ, ధర్నాలు చేస్తున్న వారే కేంద్రంలో ఉన్నారని వారు కొనుగోలు చేయడం లేదన్నారు. కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయకపోయినా తెలంగాణ ప్రభుత్వం మొక్కజొన్న కొనుగోళ్లను బుధవారం నుంచే ప్రారంభించిందని ఆయన చెప్పారు.

మన తెలంగాణ 18 Mar 2026 8:57 pm

పాఠశాలలలో అగ్నిప్రమాదాలపై అవగాహన కార్యక్రమం

పాఠశాలలలో అగ్నిప్రమాదాలపై అవగాహన కార్యక్రమం పరకాల, ఆంధ్రప్రభ : పట్టణంలోని పాఠశాలల విద్యార్థిని

ప్రభ న్యూస్ 18 Mar 2026 8:57 pm

మరో మూడు నెలల పాటు సిఎస్ పదవీకాలం పొడిగింపు

మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణా రావు పదవీ కాలం పొడిగిస్తున్నట్టు కేంద్రం తెలిపింది. ఆయన పదవీ కాలాన్ని మరో మూడు నెలల పాటు పొడిగిస్తూ కేంద్ర హోం శాఖ పరిధిలోని పర్సనల్ అండ్ ట్రైనింగ్ విభాగం (డిఓపిటి) నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కేంద్రం నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి బుధవారం అధికారిక సమాచారం అందింది. తాజా పరిణామాల నేపథ్యంలో జూన్ నెలాఖరు వరకు రామకృష్ణా రావు తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా కొనసాగనున్నారు. గతేడాది ఆగస్టు 31వ తేదీన రామకృష్ణా రావు పదవీ విరమణ చేయాల్సి ఉండగా ఆయన సర్వీసును పొడిగించాలని డిఓపిటిని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. దీంతో 7 నెలలు ఆయన సర్వీసును పొడిగిస్తూ కేంద్రం ఉత్తర్వులు వెలువరించింది. అయితే, ఈనెల 31వ తేదీతో పదవీ కాలానికి సంబంధించి గడువు ముగుస్తుండటంతో మరోసారి ఆయన పదవీ కాలాన్ని పొడిగించాలని రాష్ట్ర ప్రభుత్వం డిఓపిటికి లేఖ రాయగా సానుకూలంగా స్పందించింది. దీంతో మరో మూడు నెలల పాటు రామకృష్ణా రావు సిఎస్ పదవిలో కొనసాగనున్నారు.

మన తెలంగాణ 18 Mar 2026 8:54 pm

కరీనంనగర్ సిపి అక్రమాలపై సిట్ వేయండి: కౌషిక్‌రెడ్డి

హైదరాబాద్: ఉద్యోగాన్ని అడ్డం పెట్టుకుని కరీనంగర్ సిపి గౌస్ ఆలంపై ఉన్న అక్రమాలపై ప్రత్యేక సిట్ ద్వారా విచారణ చేపట్టాలని బిఆర్‌ఎస్ శాసనసభ్యుడు కౌశిక్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఇందుకు సంబంధించిన పక్కా ఆధారాలు, సమాచారం తన వద్ద ఉందని వాటిని అందించేందుకు సిద్ధంగా ఉన్నానని అన్నారు. శాసనసభ జీరో అవర్‌లో ఆయన మాట్లాడుతూ.. కరీంనగర్‌లో ఉండాల్సిన ప్రభుత్వ వాహనం హైదరాబాద్‌లో తిరుగుతోందని, ఇందుకు కరీంనగర్‌లోని ఇద్దరు కానిస్టేబుళ్లను కూడా వినియోగిస్తున్నారని అన్నారు. సిపి సతీమణి తన స్నేహితులతో కలిసి ఫైరింగ్ జోన్‌లో ఫైరింగ్ చేయడం వల్ల ఒక వృద్దురాలికి గాయమైందని తెలిపారు. అంతే కాకుండా కరీంనగర్‌లో పోలీసు వ్యవస్థను నిర్వీర్యం చేశారని అన్నారు. ఇప్పటికే సిపిపై ఉన్న అవినీతి ఆరోపణలు, తాజాగా జరిగిన అక్రమాలపై సిట్ ద్వారా విచారణ చేస్తే వాస్తవాలు బయటకు వస్తాయని చెప్పారు. ఇందుకు సభలో ఉన్న మంత్రి శ్రీధర్‌బాబు స్పందిస్తూ ప్రభుత్వం దృష్టికి తీసుకువెళతానని అన్నారు. ఆరోపణల్లో వాస్తవాల గురించి తెలుసుకునేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.

మన తెలంగాణ 18 Mar 2026 8:48 pm

రైతు మహోత్సవంలో రైతులు ఉత్సాహంగా పాల్గొనాలి

రైతు మహోత్సవంలో రైతులు ఉత్సాహంగా పాల్గొనాలి జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా

ప్రభ న్యూస్ 18 Mar 2026 8:47 pm

అకాల వర్షం.. రైతన్నకు నష్టం

అకాల వర్షం.. రైతన్నకు నష్టం ఈదురుగాలులకు నేలకొరిగిన మొక్కజొన్నపుల్లశెనగను కాపాడుకునేందుకు తంటాలుచిలుకూరు, దాములూరు,

ప్రభ న్యూస్ 18 Mar 2026 8:43 pm

తెలంగాణలో హ్యామ్ రోడ్ల నిర్మాణం: మంత్రి వెంకట్‌రెడ్డి

వచ్చే ఏడాది జూన్ నాటికి రాష్ట్రంలో హ్యామ్ రోడ్లు పూర్తి చేస్తాం ఇంకా టెండర్లు కూడా తెరవక ముందే ఆరోపణలు చేయడం సరికాదు రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అసెంబ్లీలో రోడ్లపై సభ్యులు అడిగిన ప్రశ్నకు బదులిచ్చిన మంత్రి మనతెలంగాణ/హైదరాబాద్ : 2028 జూన్ నాటికి దేశంలో తెలంగాణ మోడల్‌గా నిలిచేలా హ్యామ్ (హైబ్రిడ్ యాన్యుటీ మోడల్) పద్ధతిలో రోడ్ల నిర్మాణం పూర్తి చేస్తామని రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి వెల్లడించారు. రాష్ట్రంలో సుమారు రూ.30 వేల కోట్లతో హ్యామ్ రోడ్ల నిర్మాణం త్వరలో ప్రారంభమవుతుందని తెలిపారు. దాదాపు రూ.17 వేల కోట్ల విలువైన రోడ్ల నిర్మాణానికి ఇంకా టెండర్ల ప్రక్రియ కొనసాగుతోందని పేర్కొన్నారు. ఏప్రిల్ 10 నాటికి అగ్రిమెంట్లు పూర్తి చేసి పనులు ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. వచ్చే ఏడాది జూన్ నాటికి రాష్ట్రంలో హ్యామ్ రోడ్లు పూర్తి చేస్తామన్నారు. రహదారులు రాష్ట్ర అభివృద్ధికి సూచికలు అని, పేదల ఇంటి ముందు రోడ్డు ఉంటేనే నిజమైన డెవలప్‌మెంట్ అని పేర్కొన్నారు. రాష్ట్రంలో పలు నియోజకవర్గాల్లో రోడ్లపై అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సందర్భంగా ఎంఎల్‌ఎలు హరీష్ రావు, సునీతా లక్ష్మారెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డి, మనోహర్ రెడ్డి, పాల్వాయి హరీష్ బాబు అడిగిన ప్రశ్నలకు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సమాధానం ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాల మేరకు హ్యామ్ రోడ్ల నిర్మాణం జరగుతుందని, ఇంకా టెండర్లు కూడా తెరవక ముందే బిఆర్‌ఎస్ సభ్యులు హరీష్ రావు ఆరోపణలు మొదలు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చేసిన పనులకు బిల్లులు చెల్లించకుండా గత ప్రభుత్వ పెద్దలు సుమారు రూ.4,600 కోట్ల బిల్లులు పెండింగులో పెట్టారని మండిపడ్డారు.

మన తెలంగాణ 18 Mar 2026 8:41 pm

సింగరేణి కార్మికులకు పునరావాసం కల్పించాలి..

సింగరేణి కార్మికులకు పునరావాసం కల్పించాలి.. సింగరేణి కార్మికులు, పునరావాసంపై ఎమ్మెల్యే జిఎస్సార్ ప్రస్తావనశాసనసభలో

ప్రభ న్యూస్ 18 Mar 2026 8:37 pm

అధిక 8రేట్ల పన్నుల వసూలుపై మండిపాటు

అధిక 8రేట్ల పన్నుల వసూలుపై మండిపాటు ఇప్పటికే ఆదాయం తగ్గి అప్పుల పాలవుతున్నాంమున్సిపాలిటీ

ప్రభ న్యూస్ 18 Mar 2026 8:33 pm

మూసీ ప్రాజెక్ట్ రియల్ ఎస్టేట్ వ్యాపారంగా మారింది

మూసీ ప్రాజెక్ట్ మొత్తం రియల్ ఎస్టేట్ వ్యాపారంగా మారిందని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ మండిపడ్డారు. గాంధీ సరోవర్, రాహుల్ గాంధీ సరోవర్ పేర్లతో కొత్త నాటకాలు ఆడుతున్నారా..? అని ప్రశ్నించారు. అసెంబ్లీ లాబీలో బుధవారం మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. అమీన్‌పూర్‌లో కూల్చివేసిన ఇళ్లకు హైకోర్టు స్టే ఇచ్చిన విషయాన్ని ప్రస్తావిస్తూ, ప్రభుత్వం చట్టవ్యతిరేక చర్యలు చేపడుతోందని అన్నారు. అసెంబ్లీలో డ్రగ్స్ టెస్ట్ చేయమని తాము సవాల్ విసిరినా ప్రభుత్వం స్పందించలేదని విమర్శించారు. తమ పార్టీకి చెందిన వారిపై ఆరోపణలు వచ్చినా విచారణకు సిద్ధమని స్పష్టం చేశారు. కానీ, అధికార పార్టీ మాత్రం తప్పించుకుంటోందని అన్నారు. తమ పార్టీ బీ ఫాం మీద గెలిచిన వారికి క్లీన్ చిట్ ఇచ్చారని తెలిపారు. బడ్వే అని తిడితే కూడా ఖండించలేదని, అలాంటప్పుడు కెసిఆర్ అసెంబ్లీకి ఎందుకు వస్తారని ప్రశ్నించారు. ప్రభుత్వం తమనే తట్టుకోలేకపోతుంది..కెసిఆర్‌ను ఎలా తట్టుకుంటారని అన్నారు. కాంగ్రెస్ పాలనలో అవినీతి రోజురోజుకు బయటపడుతోందని, ఇంకా ఎన్నో విషయాలు వెలుగులోకి రావాల్సి ఉందని పేర్కొన్నారు.పొంగులేటి కుమారుడు కబ్జాలు చేసిన ఘటనలో సంబంధిత అధికారిని బదిలీ చేశారని అన్నారు.

మన తెలంగాణ 18 Mar 2026 8:32 pm

కలెక్టర్ ను కలిసిన ఆలేరు బిఆర్ఎస్ నేతలు

కలెక్టర్ ను కలిసిన ఆలేరు బిఆర్ఎస్ నేతలు ఆలేరు, ఆంధ్రప్రభ : యాదాద్రి

ప్రభ న్యూస్ 18 Mar 2026 8:28 pm

పేకాట స్థావరాలపై పోలీసుల దాడులు

పేకాట స్థావరాలపై పోలీసుల దాడులు రూ,3,500 నగదు, పేకాట ముక్కలు స్వాధీనంఏడుగురి అరెస్ట్చిట్యాల

ప్రభ న్యూస్ 18 Mar 2026 8:22 pm

స్కూల్ మైదానంలో పడిన పిడుగు.. ఓ వ్యక్తి మృతి

తుళ్లూరు: గుంటూరు జిల్లా తుళ్లూరులో పిడుగుపాటుకు ఓ వ్యక్తి మృతి చెందాడు. స్థానిక మేరీమాత స్కూల్ మైదానంలో పిడుగుపడింది. అదే సమయంలో అక్కడ ఉన్న శ్రీనివాసరావుకు తీవ్ర గాయాలయ్యాయి. ఆస్పత్రికి తరలిస్తుండగా.. ఆయన మృతి చెందారు. బిఎస్ఆర్ కంపెనీలో ఆయన సర్వేయర్‌గా పని చేస్తున్నారు. మరోవైపు నంద్యాల జిల్లా పగిడ్యాల మండలం పాతకోట గ్రామంలో వర్షానికి ఓ ఇంటి గోడ కూలింది. ఈ ఘటనలో ఏడాది బాలుడు అభి మృతి చెందాడు. మృతుడి కుటుంబాన్ని ఎమ్మెల్యే జయసూర్య పరామర్శించారు.

మన తెలంగాణ 18 Mar 2026 8:18 pm

ముస్లిం మైనారిటీల సంక్షేమమే ధ్యేయం…

ముస్లిం మైనారిటీల సంక్షేమమే ధ్యేయం… షాదీ ఖానాల అభివృద్ధికి కృషి చేస్తావిజయవాడ పశ్చిమ

ప్రభ న్యూస్ 18 Mar 2026 8:18 pm

కుమార్తె కోసం వెళ్తూ..

కుమార్తె కోసం వెళ్తూ.. గుంటూరు, ఆంధ్రప్రభ : రాజధాని ప్రాంతంలో బుధవారం సాయంత్రం

ప్రభ న్యూస్ 18 Mar 2026 8:16 pm

Sharwa’s Biker Trailer To Ride High With UBS & Dhurandhar 2

Team Biker is shifting gears in style as the film heads toward its April 3rd release. The makers have lined up a smart promotional boost by attaching the theatrical trailer with the star attractions- Ustaad Bhagat Singh and Dhurandhar 2, both hitting cinemas tomorrow. Starring Charming Star Sharwa, the trailer of Biker is said to […] The post Sharwa’s Biker Trailer To Ride High With UBS & Dhurandhar 2 appeared first on Telugu360 .

తెలుగు 360 18 Mar 2026 8:11 pm

మొక్కజొన్నకు మద్దతు ధర లేక నష్టపోతున్న రైతులు

మొక్కజొన్నకు మద్దతు ధర లేక నష్టపోతున్న రైతులు రాష్ట్ర వ్యాప్తంగా తక్షణమే మక్కల

ప్రభ న్యూస్ 18 Mar 2026 8:10 pm

మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యం

మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యం వైద్య శిబిరాన్ని ప్రారంభించిన డిఎంహెచ్ఓ.. కార్పొరేటర్

ప్రభ న్యూస్ 18 Mar 2026 8:05 pm

దివ్యాంగ శక్తి’ పథకం ప్రారంబిస్తున్న ఎమ్మెల్యే..

దివ్యాంగ శక్తి’ పథకం ప్రారంబిస్తున్న ఎమ్మెల్యే.. ఉగాది కానుకగా దివ్యాంగ శక్తి’ పథకం

ప్రభ న్యూస్ 18 Mar 2026 8:03 pm

ట్రిపుల్ ఐటి విద్యార్థిని మృతి.. తోటి విద్యార్థుల ఆందోళన

ట్రిపుల్ ఐటి విద్యార్థిని మృతి.. తోటి విద్యార్థుల ఆందోళన బాసర, ఆంధ్రప్రభ :

ప్రభ న్యూస్ 18 Mar 2026 8:00 pm

فیکٹ چیک: کیا ایران نے میزائل پر ایپسٹین متاثرین کی یاد میں فارسی تحریر شامل کی، جانئے پوری حقیقت

وائرل پوسٹ میں دعویٰ کیا گیا کہ ایران نے اپنے میزائل پر ایپسٹین متاثرین کی یاد میں تحریر لکھی ہے۔ جانچ پڑتال سے ثابت ہوا کہ یہ عبارت اے آئی ٹولز سے شامل کی گئی ہے

తెలుగు పోస్ట్ 18 Mar 2026 7:47 pm

Sharmila vs Jagan: Explosive Claims

YS Sharmila has launched a sharp attack on YS Jagan Mohan Reddy and Kadapa MP Avinash Reddy over the YS Vivekananda Reddy murder case. She called their statements shocking and unacceptable. Responding to Avinash Reddy’s claim that Sunitha first spoke about a heart attack, Sharmila dismissed it outright. She said such arguments are nothing but […] The post Sharmila vs Jagan: Explosive Claims appeared first on Telugu360 .

తెలుగు 360 18 Mar 2026 7:44 pm

విషాదం: అప్పుల బాధతో కొడుకు ఆత్మహత్య.. అది తట్టుకోలేక తల్లి..

జగిత్యాల అర్బన్ మండలం మోతెలో విషాదం చోటు చేసుకుంది. తల్లి, కొడుకు ఒకే రోజు మృతి చెందారు. గ్రామానికి చెందిన దొడ్ల సంపత్‌ (25) అనే యువకుడు అప్పుల బాధతో మంగళవారం సాయంత్రం ఆత్మహత్యకు యత్నించాడు. అతడిని కరీంనగర్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. అయితే చికిత్స పొందతూ బుధవారం మృతి చెందాడు. పోస్టుమార్టమ్ నిమిత్తం మృతదేహాన్ని జగిత్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కొడుకు మృతితో ఏడుస్తూ అతడి తల్లి మల్లవ్వ (60) గుండెపోటు వచ్చి కుప్పకూలింది. అదే ఆస్పత్రిలో ఆమెకు చికిత్స అందించారు. కానీ, ఆమె కూడా మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. దీంతో ఆ ప్రాంతంలో విషాదఛాయలు అలముకున్నాయి.

మన తెలంగాణ 18 Mar 2026 7:41 pm

ఆయిల్‌ఫామ్ కర్మాగారం ప్రారంభోత్సవానికి రండి: కెటిఆర్‌కు తుమ్మల ఆహ్వానం

మనతెలంగాణ/హైదరాబాద్: సిద్దిపేట జిల్లా నంగునూరు మండలంలో టిజి ఆయిల్‌ఫెడ్ ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించిన ఆయిల్‌ఫామ్ కర్మాగారం ప్రారంభోత్సవానికి రావాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు బిఆర్‌ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కెటిఆర్‌ను బుధవారం కోరారు. అసెంబ్లీలోని ప్రతిపక్ష నేత కెసిఆర్ ఛాంబర్‌కు మంత్రి తుమ్మల స్వయంగా వెళ్లి ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈనెల 22న సిద్దిపేట జిల్లా నర్మెటలో ఆయిల్‌ఫాం ఫ్యాక్టరీ ప్రారంభం జరుగనుంది. నర్మెట శివారులో 62 ఎకరాల విస్తీర్ణంలో రూ.300 కోట్లతో తెలంగాణ ఆయిల్‌ఫెడ్ ఆధ్వర్యంలో రాష్ట్రంలోనే తొలి రిఫైన్డ్ పామాయిల్ ఫ్యాక్టరీని ఆధునిక టెక్నాలజీతో ప్రభుత్వం నిర్మించింది. ఈ ఆయిల్ పాం ఫ్యాక్టరీలో నూనెను ఉత్పత్తి చేయడంతో పాటు ఇక్కడి నుంచే నేరుగా మారెట్లోకి పంపేలా ఏర్పాట్లు చేశారు. ఆయిల్‌ఫామ్ పండ్ల గుజ్జు నుంచి ముడి నూనె తీసి రిఫైన్డ్ చేసి పామాయిల్‌ను ప్యాకెట్స్ రూపంలో మార్కెట్‌లోకి తీసుకొస్తారు. 10 కోట్ల లీటర్ల నిలువ సామర్థ్యంతో నీళ్ల ట్యాంకును ఏర్పాటు చేశారు. ఆయిల్‌ఫామ్ గెలల నుంచి వెలువడే బయోమాస్ వ్యర్థాలతో విద్యుత్‌ను ఉత్పత్తి చేయనున్నారు. 4 మెగావాట్ల సెల్ఫ్ జనరేషన్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఒక్క యూనిట్‌కు రూ.1.50 మాత్రమే ఖర్చుతో విద్యుత్ ఉత్పత్తి కానుండటంతో భారం తప్పనుంది. వాడిన నీటిని వాటర్ ట్రీట్‌మెంట్ ప్లాంట్ ద్వారా రీ సైక్లింగ్ చేసే పద్ధతి కూడా ఉంది. ఈ ఫ్యాక్టరీలో మొదట గంటకు 30 టన్నుల గెలల క్రషింగ్ సామర్థ్యం, గెలల పరిమాణం పెరుగుతున్న కొద్దీ క్రషింగ్ సామర్థ్యాన్ని గంటకు 120 టన్నులకు పెంచుకునే వీలు కల్పించారు. గంటకు 120 టన్నుల గెలల క్రషింగ్ సామర్థ్యంతో ఫ్యాక్టరీ కట్టడం దేశం లోనే తొలిసారి.

మన తెలంగాణ 18 Mar 2026 7:32 pm

రోడ్డు భద్రత మనందరి బాధ్యత..

రోడ్డు భద్రత మనందరి బాధ్యత.. రోడ్డు ప్రమాదాలు తగ్గాలంటే ప్రతి ఒక్కరూ బాధ్యతతో

ప్రభ న్యూస్ 18 Mar 2026 7:29 pm

ఈదురుగాలులకు నేలరాలిన మామిడికాయలు

ఈదురుగాలులకు నేలరాలిన మామిడికాయలు ఊట్కూర్, ఆంధ్రప్రభ : ఊట్కూర్ మండల పరిధిలోని ఆయా

ప్రభ న్యూస్ 18 Mar 2026 7:27 pm

గ్యాస్ కోసం బారులు..పండుగ పూట ప్రజల తిప్పలు

గ్యాస్ కోసం బారులు..పండుగ పూట ప్రజల తిప్పలు మోత్కూర్, ఆంధ్రప్రభ : మోత్కూర్

ప్రభ న్యూస్ 18 Mar 2026 7:23 pm

నగర అభివృద్ధికి పెద్దపీట

నగర అభివృద్ధికి పెద్దపీట ఖమ్మం, ఆంధ్రప్రభ : రూ. 196 కోట్లతో ఖమ్మం

ప్రభ న్యూస్ 18 Mar 2026 7:21 pm

రంజాన్ తోఫా అందజేస్తున్న ఎమ్మెల్యే…

రంజాన్ తోఫా అందజేస్తున్న ఎమ్మెల్యే… పాయకాపురం, ఆంధ్ర ప్రభ : మైనారిటీ కుటుంబాలకు

ప్రభ న్యూస్ 18 Mar 2026 7:17 pm

దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభం

దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభం ఉరవకొండ రూరల్, ఆంధ్రప్రభ : రాష్ట్ర

ప్రభ న్యూస్ 18 Mar 2026 7:14 pm

మూసిన రెండవ విడత వార్డు సభ్యుల శిక్షణ

మూసిన రెండవ విడత వార్డు సభ్యుల శిక్షణ జుక్కల్, ఆంధ్రప్రభ : ఇటీవల

ప్రభ న్యూస్ 18 Mar 2026 7:14 pm

దివ్యాంగులకు ఉచిత బస్ ప్రయాణం ప్రారంభం…

దివ్యాంగులకు ఉచిత బస్ ప్రయాణం ప్రారంభం… తిరువూరు, ఆధ్రప్రభ : ఆర్టీసీ బస్సుల్లో

ప్రభ న్యూస్ 18 Mar 2026 7:12 pm

Chemical |ప‌రిశ్ర‌మ‌ల్లో వేస‌వి భ‌ద్ర‌తా త‌నిఖీలు…

Chemical | ప‌రిశ్ర‌మ‌ల్లో వేస‌వి భ‌ద్ర‌తా త‌నిఖీలు… క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ ఆదేశాల‌తో

ప్రభ న్యూస్ 18 Mar 2026 7:08 pm

విశాఖ వాసులకు గుడ్‌న్యూస్.. త్వరలో రైల్వే జోన్ కార్యకలాపాలు

న్యూఢిల్లీ: విశాఖపట్నం వాసులకు రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ గుడ్‌న్యూస్ అందించారు. త్వరలో విశాఖ రైల్వే జోన్ కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయని తెలిపారు. విశాఖ రైల్వే జోన్‌పై ఆయన పార్లమెంట్‌లో లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. జనరల్ మేనేజర్, ఇతర ఉన్నతాధికారుల నియామకాలు పూర్తయ్యాయని వెల్లడించారు. జోన్ ప్రధాన కార్యాలయ భవనం పునాది పనులు పూర్తయ్యాయని చెప్పారు. ఎర్రుపాలెం-అమరావతి-నంబూరు లైన్‌కు రూ.2,047 కోట్లు మంజూరు చేసినట్లు పేర్కొన్నారు. ఎపిలో రూ.70,232 కోట్లతో రైల్వే ప్రాజెక్టుల పనులు జరుగుతున్నాయని వెల్లడించారు.

మన తెలంగాణ 18 Mar 2026 7:01 pm

ఐపిఎల్-2026.. సన్‌రైజర్స్‌కి కెప్టెన్‌గా ఇషాన్ కిషన్

హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 19వ సీజన్ మరో పది రోజుల్లో ప్రారంభంకానుంది. ఈ సీజన్‌ కోసం ఇప్పటికే అన్ని ఫ్రాంచైజీలు కసరత్తు ప్రారంభించాయి. ఈ నేపథ్యంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు కీలక నిర్ణయం తీసుకుంది. యువ క్రికెటర్ ఇషాన్ కిషన్‌కు సారథ్య బాధ్యతలు అప్పగిస్తున్నట్లు ప్రకటించింది. వైస్ కెప్టెన్సీ బాధ్యతలను అభిషేక్ శర్మకు అప్పగించింది. రెగ్యులర్ కెప్టెన్ పాట్ కమిన్స్ గాయం కారణంగా ఈ సీజన్‌లో కొన్ని మ్యాచ్‌లకు దూరం అవుతున్నట్లు తెలిపింది. అతడి గైర్హాజరీలో ఎస్‌ఆర్‌హెచ్ జట్టును కిషన్ నడిపించనున్నాడు. ఇటీవల జరిగిన టి-20 ప్రపంచకప్‌లో ఇషాన్ అద్భుత ప్రదర్శన చేశాడు. అంతకు ముందు జరిగిన దేశవాళీ టోర్నమెంట్‌లో ఝార్ఖండ్ జట్టుకు నాయకత్వం వహించిన కిషన్.. జట్టుకు సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీని అందించాడు. దీంతో అతడికి ఎస్ఆర్‌హెచ్ కెప్టెన్సీ బాధ్యతలు దక్కాయి.

మన తెలంగాణ 18 Mar 2026 6:39 pm

కన్స్యూమర్ జస్టిస్ రిపోర్ట్ 2026లో ఆంధ్రప్రదేశ్ కు మొదటి స్థానం

విజయవాడ: భారతదేశంలో మొట్టమొదటిసారిగా వివాదాల పరిష్కార కమిషన్ సామర్ధ్యాలను పరిశీలించిన ఇండియా జస్టిస్ రిపోర్ట్ (ఐజెఆర్) నేడు కన్స్యూమర్ జస్టిస్ రిపోర్ట్ (వినియోగదారుల న్యాయ నివేదిక 2026) ను విడుదల చేసింది. భారతదేశ వ్యాప్తంగా 19 పెద్ద మరియు మధ్య తరహా (ఒక్కొక్కటి కోటి కంటే ఎక్కువ జనాభాతో) రాష్ట్రాల జాబితాలో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో నిలిచింది. ఆ తర్వాత మధ్యప్రదేశ్, రాజస్థాన్, కర్ణాటక మరియు పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలు ఆ తరువాత స్థానాలలో నిలిచాయి. కొన్ని ప్రోత్సాహకరమైన ధోరణులు: · ఆంధ్రప్రదేశ్ యొక్క జిల్లా వినియోగదారుల వివాద పరిష్కార కమిషన్లలో (డి సి డి ఆర్ సి) అధ్యక్షుల కొరత కేవలం 6% కాగా సభ్యులలో 3% మాత్రమే కొరత ఉంది, ఈ క్లస్టర్‌లో (2025) అతి తక్కువ ఇది. · ఈ క్లస్టర్‌లో 3 సంవత్సరాలకు పైగా [2022-2024] పెండింగ్‌లో ఉన్న కేసులలో అతి తక్కువ వాటా (4.75%) రాష్ట్ర వినియోగదారుల వివాద పరిష్కార కమిషన్ (ఎస్ సి డి ఆర్ సి) నివేదించింది. · 2020 మరియు 2024 మధ్య రాష్ట్రం తమ అన్ని కేసుల్లో దాదాపు 93% కేసులను పరిష్కరించింది. మెరుగుదలలు చేయగలిగేవి: · 2025 నాటికి, కమిషన్‌లో అధ్యక్షుడు లేరు. · ఎస్ సి డి ఆర్ సి సభ్యులలో 25% కొరత ఉంది (2025). · రాష్ట్రంలోని 26 జిల్లాల్లో, కేవలం 17 లేదా 65% మాత్రమే ప్రత్యేక జిల్లా వివాద పరిష్కార కమిషన్‌ను కలిగి ఉన్నాయి. తొమ్మిది చిన్న రాష్ట్రాలలో (ఒక కోటి కంటే తక్కువ జనాభా ఉన్న) మేఘాలయ మొదటి స్థానంలో నిలిచింది, తరువాత సిక్కిం మరియు హిమాచల్ ప్రదేశ్ ఉన్నాయి. సమాచార హక్కు చట్టం కింద చేసిన విచారణలు మరియు పార్లమెంటరీ ప్రతిస్పందనల ద్వారా పొందిన పబ్లిక్ డేటాను ప్రధానంగా ఉపయోగించి చేసిన ఈ అధ్యయనం బడ్జెట్లు, మౌలిక సదుపాయాలు, మానవ వనరులు, పనిభారం మరియు వైవిధ్యం అనే ఫిల్టర్‌ల ద్వారా రాష్ట్ర పనితీరును అంచనా వేసింది, వినియోగదారుల రక్షణ చట్టం, 2019 ప్రకారం చట్టబద్ధమైన బాధ్యతలను నెరవేర్చడానికి రాష్ట్రాలు ఎంత బాగా సన్నద్ధమయ్యాయో ఈ ర్యాంక్ సూచిస్తుంది. వినియోగదారుల కమిషన్ అధికార పరిధి 2021 నియమాల ఆధారంగా, ప్రతి స్థాయికి, ఒక నిర్దిష్ట ద్రవ్య విలువ కలిగిన ఫిర్యాదులను స్వీకరించడానికి ఒక ఆర్థిక అధికార పరిధి ఉంటుంది. · జిల్లా కమిషన్లు - పరిగణనలోకి తీసుకున్న వస్తువులు లేదా సేవల విలువ 50 లక్షల రూపాయలకు మించని చోట ఫిర్యాదులను స్వీకరించడానికి అధికార పరిధి వుంది. · రాష్ట్ర కమిషన్లు - ప్రతిఫలంగా చెల్లించిన వస్తువులు లేదా సేవల విలువ రూ. 50 లక్షల కంటే ఎక్కువగా ఉండి, రూ. 2 కోట్ల మించని ఫిర్యాదులను స్వీకరించే అధికార పరిధిని కలిగి ఉంటాయి. · జాతీయ కమిషన్ - ప్రతిఫలంగా చెల్లించిన వస్తువులు లేదా సేవల విలువ రూ. 2 కోట్ల కంటే ఎక్కువగా ఉన్న ఫిర్యాదులను స్వీకరించే అధికార పరిధిని కలిగి ఉంటుంది. 3 సంవత్సరాలకు పైగా పెండింగ్‌లో ఉన్న కేసుల వాటాలో అత్యల్ప స్థాయి వినియోగదారుల రక్షణ చట్టం, 2019లోని సెక్షన్ 38(7) ప్రకారం, వస్తువుల విశ్లేషణ లేదా పరీక్ష అవసరం లేని ఫిర్యాదులను, అవతలి పక్షానికి నోటీసు అందిన తేదీ నుండి మూడు నెలల వ్యవధిలోపు; వస్తువుల విశ్లేషణ లేదా పరీక్ష అవసరమయ్యే ఫిర్యాదులను ఐదు నెలల వ్యవధిలోపు- సాధ్యమైనంత త్వరగా పరిష్కరించాలి. 19 పెద్ద మరియు మధ్యస్థాయి రాష్ట్రాల సమూహంలో, ఆంధ్రప్రదేశ్ మాత్రమే 3 ఏళ్లకు పైగా పెండింగ్‌లో ఉన్న కేసుల శాతం కేవలం 5%గా ఉందని నివేదించింది. వినియోగదారుల కేసుల రంగాల వారీ విశ్లేషణ అధికారిక పోర్టల్ అయిన 'Confonet' (ప్రస్తుతం 'e-jagriti')లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా, 2010 మరియు 2024 మధ్య (15 ఏళ్లు) దాఖలైన మరియు పరిష్కరించబడిన కేసులపై ఐజెఆర్ చేసిన విశ్లేషణ ఈ క్రింది విషయాలను వెల్లడిస్తోంది: 1. ఆంధ్రప్రదేశ్ ఎస్ సి డి ఆర్ సి లో దాదాపు 19,000 కేసులు దాఖలయ్యాయి. వీటిలో, 9,839 లేదా 52% కేసులు 'మొదటి అప్పీళ్లు' (first appeals) - జిల్లా కమిషన్ ఇచ్చిన తీర్పుతో సంతృప్తి చెందని పక్షానికి అందుబాటులో ఉండే ఒక న్యాయపరమైన పరిష్కార మార్గం - కాగా, కేవలం 1,245 లేదా 7% కేసులు మాత్రమే 'మూల అధికార పరిధి' (original jurisdiction) కింద నేరుగా దాఖలైన వినియోగదారుల కేసులు. 2. ఎస్ సి డి ఆర్ సి లో దాఖలైన ప్రతి 3 కేసులలో ఒకటి [6,018 లేదా 34%] బీమా రంగానికి సంబంధించిన ఫిర్యాదు కాగా, ఆ తర్వాతి స్థానాల్లో గృహనిర్మాణ [12%] మరియు బ్యాంకింగ్ [11%] రంగాల ఫిర్యాదులు ఉన్నాయి. e-jagriti పోర్టల్‌లో నిర్దిష్టంగా పేర్కొనబడని 'ఇతరాలు' (others) విభాగం కింద దాఖలైన కేసులు 3,574 లేదా 20% గా నమోదయ్యాయి. 3. ఈ కాలంలో దాఖలైన కేసులలో 40% కంటే ఎక్కువ కేసుల పరిష్కారానికి 365 రోజుల కంటే ఎక్కువ సమయం పట్టింది. సగటున, ఆంధ్రప్రదేశ్ ఎస్ సి డి ఆర్ సి కేసులను 416 రోజులలో పరిష్కరించింది. 4. కేవలం 25% కేసులు మాత్రమే నిర్దేశిత కాలపరిమితి అయిన మూడు నెలల లోపు పరిష్కరించబడినట్లు నివేదించబడింది. ఐజెఆర్ యొక్క వినియోగదారుల డాష్‌బోర్డ్‌ను ఇక్కడ చూడవచ్చు: https://ccdash.indiajusticereport.org/ ఎస్ సి డి ఆర్ సి లో సిబ్బంది వివరాలు 2025 నాటికి, కమిషన్‌లో అధ్యక్ష స్థానం ఖాళీగా ఉంది; అలాగే మంజూరైన నలుగురు సభ్యుల స్థానాలకు గాను, ఒక సభ్యుని స్థానం ఖాళీగా ఉంది. 2021 మరియు 2025 మధ్య కాలంలో, సభ్యుల ఖాళీలు గణనీయంగా తగ్గాయి. ఇవి 75% నుండి 25%కి చేరుకున్నాయి. అయితే, ఒక అధ్యక్షుడు మరియు నలుగురు సభ్యులు ఉండాలనే కనీస చట్టపరమైన నిబంధనను ఎస్ సి డి ఆర్ సి కేవలం 2022లో మాత్రమే పూర్తిగా పాటించగలిగింది. ఎస్ సి డి ఆర్ సి సజావుగా పనిచేయడానికి తగినంత మంది సిబ్బంది ఉండటం అత్యంత ఆవశ్యకం. 2000లో సమర్పించిన 'బాగ్లా కమిటీ నివేదిక' (Bagla Committee Report), ఒక ఎస్ సి డి ఆర్ సి లో 10 మంది ప్యూన్‌లతో కలిపి మొత్తం 38 మంది సిబ్బంది ఉండాలని సిఫార్సు చేసింది. ప్రతి 250 పెండింగ్ కేసులకు ఒక సహాయకుడు (Assistant) మరియు ఒక LDC ఉండాలని, తద్వారా కనీస సిబ్బంది సంఖ్య 40కి చేరాలని కూడా ఇది పేర్కొంది. 500 కంటే తక్కువ కేసులు పెండింగ్‌లో ఉన్న ఎస్ సి డి ఆర్ సి ల కోసం, మొత్తం 15 సిబ్బంది పోస్టులను సిఫార్సు చేశారు. 2021 మరియు 2025 మధ్య కాలంలో, ఆంధ్రప్రదేశ్ ఎస్ సి డి ఆర్ సి లో మంజూరు చేసిన దానికంటే ఎక్కువ మంది సిబ్బంది ఉన్నట్లు నివేదించబడింది. లింగ వైవిధ్యం సభ్యులలో (మరియు/లేదా అధ్యక్షులలో) కనీసం ఒక మహిళ ఉండాలని సిపిఏ , 2019 చట్టం నిర్దేశిస్తుంది. 2023 మరియు 2025 మధ్య ఒక మహిళా సభ్యురాలిని కలిగి ఉండటం ద్వారా ఆంధ్రప్రదేశ్ ఎస్ సి డి ఆర్ సి ఈ నిబంధనను అనుసరించింది; అయితే, ఈ కాలంలో ఆ కమిషన్‌కు ఎప్పుడూ మహిళా అధ్యక్షురాలు లేరు. డేటాను అందించిన 13 పెద్ద మరియు మధ్యస్థాయి రాష్ట్రాల ఎస్ సి డి ఆర్ సి లలో ఏ ఒక్కటి కూడా తమ సిబ్బందిలో మహిళల వాటాను 50 శాతానికి చేర్చలేకపోయింది (2024 నాటికి). 2021 మరియు 2025 మధ్య కాలంలో, తమ ఎస్ సి డి ఆర్ సి లో లింగ వైవిధ్యానికి సంబంధించిన సమాచారాన్ని అందించిన పది రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్ ఒకటి. ఈ కాలంలో, ఎస్ సి డి ఆర్ సి లోని మహిళా సిబ్బంది వాటా 21 శాతంతో ఎటువంటి మార్పు లేకుండా స్థిరంగా కొనసాగింది. భారత సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి, జస్టిస్ (రిటైర్డ్) సంజయ్ కిషన్ కౌల్ నివేదికను విడుదల చేస్తూ, “పార్లమెంట్ సంకల్పం ఒక చట్టంలో ప్రతిబింబిస్తుంది. కానీ ఆ చట్టాన్ని నిష్క్రియం చేస్తే సంకల్పం కూడా ఓడిపోతుంది. వినియోగదారుల రక్షణ చట్టం, 2019 దేశంలో వినియోగదారుల రక్షణ సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుందని భావించారు. అయితే, రాష్ట్ర కమిషన్లలో సగం కంటే ఎక్కువ అధ్యక్ష మరియు సభ్య పదవులు ఖాళీగా ఉండటం, అలాగే అన్ని జిల్లాల్లోనూ జిల్లా కమిషన్లు ఏర్పాటు కాకపోవడం ఆందోళన కలిగించే విషయం. సామర్థ్య లోపాలపై మేము స్వచ్ఛందంగా (suo motu) స్వీయ విచారణ చేపట్టిన నా పదవీకాలంతో సహా, అనేక కోర్టు ఆదేశాలు వెలువడినప్పటికీ- ఈ పరిస్థితి మాత్రం అలాగే కొనసాగుతూనే ఉంది. ఈ ముఖ్యమైన అంతరాలు వినియోగదారుల రక్షణకు సంబంధించి సంస్థాగత నిర్మాణం, వేగవంతమైన మరియు ప్రభావవంతమైన పరిష్కార లభ్యతను ప్రభావితం చేస్తాయి. అంతేకాకుండా, ఇది వినియోగదారుల కమిషన్లలో ఫిర్యాదుల పరిష్కార ప్రక్రియపై వినియోగదారులకు ఉన్న విశ్వాసాన్ని దెబ్బతీస్తుంది.. అని అన్నారు. వినియోగదారుల రక్షణ చట్టం అనేది సాధారణ వినియోగదారుడి రక్షణను లక్ష్యంగా చేసుకుని రూపొందించిన ఒక ప్రయోజనకరమైన చట్టం అని జస్టిస్ (రిటైర్డ్) మదన్ బి లోకూర్ అన్నారు. ఆయనే మాట్లాడుతూ రాష్ట్ర కమిషన్లలో ఖాళీలు 40% వరకు ఉండటంతో, ఈ వ్యవస్థ కేవలం మనుగడ స్థాయిలోనే పనిచేస్తోందని ఈ నివేదిక స్పష్టంగా వెల్లడిస్తోంది. మూడు కేసుల్లో ఒకటి మూడు సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉంది. వినియోగదారుల సమస్యల పరిష్కార యంత్రాంగాలపై విశ్వాసం లేకపోవడం వల్ల వినియోగం, ఆర్థిక వృద్ధి తీవ్రంగా ప్రభావితమవుతున్నాయని అధికారులు గ్రహించాల్సిన సమయం ఆసన్నమైంది. వినియోగదారుల రక్షణ చట్టం అమలులోకి వచ్చిన నలభై సంవత్సరాల తర్వాత పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఈ కమిషన్లు నిజంగానే ఫిర్యాదుల పరిష్కార సంస్థలా? అనే ప్రశ్నను ఈ స్థితి లేవనెత్తుతుంది అని అన్నారు. ఇండియా జస్టిస్ రిపోర్ట్ ఎడిటర్ మాజా దారువాలా మాట్లాడుతూ, “2019 వినియోగదారుల రక్షణ చట్టం భారతదేశంలో మరియు ప్రపంచవ్యాప్తంగా మారుతున్న మార్కెట్ సంక్లిష్టతలకు అనుగుణంగా ప్రతిస్పందించడానికి రూపొందించబడింది. మునుపటి చట్టంతో పోలిస్తే సవరణలు మరియు ఆవిష్కరణలు ఉన్నప్పటికీ, అత్యంత ప్రగతిశీల చట్టం కూడా బలమైన సంస్థాగత యంత్రాంగాలపై ఆధారపడి ఉంటుంది. ఆర్ టి ఐ ద్వారా పొందిన డేటా వెల్లడించే దాని ప్రకారం కమిషన్లలో నాయకత్వ ఖాళీలను భర్తీ చేయడంలో అంతరాలు మరియు నిర్లక్ష్యం కనిపిస్తోంది, ఇది వినియోగదారుల రక్షణ లక్ష్యం యొక్క స్ఫూర్తిని దెబ్బతీస్తుంది మరియు అసమర్థమైన ఫిర్యాదుల పరిష్కారానికి దారితీస్తుంది. వినియోగదారుల కమిషన్లలో లింగ వైవిధ్యం అనేది కేవలం సమ్మతికే పరిమితం చేయబడిందని, పెండింగ్ కొనసాగుతుందని మరియు మధ్యవర్తిత్వం అలంకార ప్రాయంగా ఉందని, చివరికి వినియోగదారులకు సంస్థాగత పరిష్కారం మరియు పరిష్కారం యొక్క వాగ్దానాన్ని బలహీనపరుస్తుందని మేము కనుగొన్నాము” అని అన్నారు. ఇండియా జస్టిస్ రిపోర్ట్ గురించి: ఇండియా జస్టిస్ రిపోర్ట్ (ఐజెఆర్) అనేది వివిధ రాష్ట్రాలలో పనిచేస్తున్న అధికారిక న్యాయ వ్యవస్థ సామర్థ్యాన్ని ర్యాంక్ చేయడానికి ప్రభుత్వం స్వయంగా అందించిన గణాంకాలను వినియోగించుకునే ఒక పరిమాణాత్మక సూచిక. ఐజెఆర్అనేది దక్ష ( DAKSH) , కామన్వెల్త్ హ్యూమన్ రైట్స్ ఇనిషియేటివ్, కామన్ కాజ్, సెంటర్ ఫర్ సోషల్ జస్టిస్, విధి సెంటర్ ఫర్ లీగల్ పాలసీ మరియు టిస్ -ప్రయాస్ చేపట్టిన భాగస్వామ్య ప్రయత్నం. 2019లో మొదట ప్రచురించబడిన ప్రతి ద్వైవార్షిక నివేదిక, 36 రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలకు సంబంధించిన పోలీసు, న్యాయవ్యవస్థ, జైళ్లు, న్యాయ సహాయం మరియు మానవ హక్కుల కమిషన్‌లలో బడ్జెట్‌లు, మానవ వనరులు, మౌలిక సదుపాయాలు, పనిభారం మరియు వైవిధ్యం యొక్క పరిమాణాత్మక కొలతల ఆధారంగా న్యాయం అందించడానికి ప్రతి రాష్ట్రం యొక్క నిర్మాణాత్మక మరియు ఆర్థిక సామర్థ్యంలో మెరుగుదలలు మరియు నిరంతర లోటులను ట్రాక్ చేస్తుంది.

మన తెలంగాణ 18 Mar 2026 6:30 pm

ఉగాది పండుగ సందర్భంగా ఆకాశవాణిలో ‘అష్టావధానం’

ఉగాది పండుగ సందర్భంగా ఆకాశవాణిలో ‘అష్టావధానం’ విజయవాడ, ఆంధ్రప్రభ : సాంస్కృతిక కార్యక్రమాలు

ప్రభ న్యూస్ 18 Mar 2026 6:27 pm

వెల్లంపల్లిపై ధ్వజమెత్తిన కూటమి కార్పొరేటర్లు

వెల్లంపల్లిపై ధ్వజమెత్తిన కూటమి కార్పొరేటర్లు భవానిపురం, ఆంధ్రప్రభ : మేము ఏ ప్రలోభాలకి

ప్రభ న్యూస్ 18 Mar 2026 6:23 pm

తెలుగు లోగిళ్లలో ఉగాది సందడి

తెలుగు లోగిళ్లలో ఉగాది సందడి ఆరు రుచులు…జీవితంలో ఎదురయ్యే ఆరు రకాల భావోద్వేగాలు

ప్రభ న్యూస్ 18 Mar 2026 6:21 pm

ఉదయం ఎండ.. సాయంత్రం వర్షం…

ఉదయం ఎండ.. సాయంత్రం వర్షం… భానుడి భగభగకు కాస్త బ్రేక్బెజవాడలో పిడుగులతో వర్షం,ఉష్ణోగ్రత

ప్రభ న్యూస్ 18 Mar 2026 6:19 pm

BJP : కేంద్ర నాయకత్వం క్లాస్ బీజేపీలో పనిచేస్తున్నట్లుందిగా

తెలంగాణ బీజేపీకి మంచి రోజులు వచ్చినట్లున్నాయి.

తెలుగు పోస్ట్ 18 Mar 2026 6:19 pm

పేద ముస్లిం కుటుంబాలకు రంజాన్ తోఫా పంపిణీ

పేద ముస్లిం కుటుంబాలకు రంజాన్ తోఫా పంపిణీ అల్ మేవా ను అభినందించిన

ప్రభ న్యూస్ 18 Mar 2026 6:16 pm

Titalk Varma’s Mega Bond, Visits Charan’s Peddi Set

Tilak Varma, who was part of T20 World Cup, surprised the team of Mega Power Star Ram Charan by dropping into the shoot of his upcoming Pan-India sports drama Peddi. The young batting sensation spent time observing the high-intensity sequences being filmed. Those present say he was struck by the raw athleticism on display and […] The post Titalk Varma’s Mega Bond, Visits Charan’s Peddi Set appeared first on Telugu360 .

తెలుగు 360 18 Mar 2026 6:14 pm

Rs.207cr |దివ్యాంగులకు ఆత్మవిశ్వాసం నింపే ‘దివ్యాంగ శక్తి‘

Rs.207cr | దివ్యాంగులకు ఆత్మవిశ్వాసం నింపే ‘దివ్యాంగ శక్తి‘ బస్సు పథకం లాంఛనంగా

ప్రభ న్యూస్ 18 Mar 2026 6:11 pm

చిత్తూరులో కొత్త షోరూమ్‌ను ప్రారంభించిన మలబార్ గోల్డ్ & డైమండ్స్

చిత్తూరు: మలబార్ గోల్డ్ & డైమండ్స్ ఈరోజు చిత్తూరులో తమ కొత్త షోరూమ్‌ను ప్రారంభించింది. తద్వారా ఆంధ్రప్రదేశ్ లో తమ కార్యకలాపాలను మరింతగా విస్తరించింది. చిత్తూరులోని పలమనేరు రోడ్‌లో ఎంఎస్ఆర్ సర్కిల్‌ వద్ద ఉన్న ఈ షోరూమ్, మలబార్ యొక్క సేవ, నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా విశాలమైన మరియు చక్కటి నిర్మాణాత్మకమైన ఆభరణాల రిటైల్ వాతావరణాన్ని వినియోగదారులకు అందించడానికి రూపొందించబడింది. మొత్తం 5,000 పైగా చదరపు అడుగుల విస్తీర్ణంలో విస్తరించి ఉన్న ఈ షోరూమ్, సౌకర్యవంతమైన మరియు వ్యక్తిగతీకరించిన షాపింగ్ అనుభవాన్ని అందించడానికి 73 సీటింగ్ ఏర్పాట్లతో ఆలోచనాత్మకంగా ప్రణాళిక చేయబడిన లేఅవుట్‌ను కలిగి ఉంది. రెండు అంతస్తులలో నిర్వహించబడే ఈ ప్రాంగణం, కస్టమర్‌లు ఆహ్లాదకరమైన , చక్కగా నిర్వహించబడే వాతావరణంలో కలెక్షన్లను అన్వేషించడానికి అనుమతిస్తుంది. మలబార్ గోల్డ్ & డైమండ్స్ నుండి సీనియర్ నాయకత్వం, ఆహ్వానించబడిన అతిథులు మరియు స్థానిక కమ్యూనిటీ సభ్యుల సమక్షంలో ఈ షోరూమ్‌ను చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ గారు ప్రారంభించారు. ప్రారంభోత్సవంలో పాల్గొన్న సీనియర్ మేనేజ్‌మెంట్‌ బృందంలో రిటైల్ ఆపరేషన్స్ (రెస్ట్ ఆఫ్ ఇండియా) హెడ్ శ్రీ సిరాజ్ పి.కె.; తెలంగాణ జోనల్ హెడ్ మొహమ్మద్ షరీజ్ కె.; సెంట్రల్ ఆంధ్ర & రాయలసీమ జోనల్ హెడ్ నిఖిల్ చంద్రన్; తెలంగాణ జోనల్ హెడ్ షానిబ్ కె.;మరియు చిత్తూరు అసిస్టెంట్ షోరూమ్ హెడ్ సంజయ్ హన్స్ వర్గీస్ మరియు మలబార్ గోల్డ్ & డైమండ్స్ బృందంలోని ఇతర సభ్యులు ఉన్నారు. చిత్తూరు షోరూమ్ విస్తృత శ్రేణిలో బంగారం, వజ్రం, ప్లాటినం మరియు రత్నాల ఆభరణాలను ప్రదర్శిస్తుంది, వీటిలో మలబార్ గోల్డ్ & డైమండ్ యొక్క సిగ్నేచర్ కలెక్షన్లు సైతం ఉన్నాయి. పెళ్లి ఆభరణాలు, పండుగ కొనుగోళ్లు, రోజువారీ ఆభరణాలు మరియు సమకాలీన డిజైన్లలో విభిన్న కస్టమర్ ప్రాధాన్యతలను తీర్చడానికి అవసరమైన కలెక్షన్లు సైతం ఇక్కడ ఉంటాయి, సాంప్రదాయ పనితనంకు అభివృద్ధి చెందుతున్న శైలి సున్నితత్వాలను ఈ కలెక్షన్ లో మిళితం చేశారు. మలబార్ గోల్డ్ & డైమండ్స్ యొక్క బిగ్ బ్రిలియంట్ సేల్ కూడా ప్రస్తుతం షోరూమ్‌లో మార్చి 7 నుండి మార్చి 22, 2026 వరకు జరుగుతోంది. ఈ కాలంలో, కస్టమర్లు అన్ని బంగారం, అన్‌కట్ మరియు రత్నాల ఆభరణాల తరుగు చార్జీల పై 40% వరకు తగ్గింపు మరియు వజ్రాల విలువపై 30% వరకు తగ్గింపు పొందవచ్చు. పాత బంగారం మార్పిడిపై 0% తగ్గింపు మరియు అదే రోజు చెల్లింపుతో గరిష్ట నగదు విలువకు పాత బంగారాన్ని విక్రయించే అవకాశాలు వంటి అదనపు ప్రయోజనాలతో పాటు, కస్టమర్లు అక్షయ తృతీయ ముందస్తు బుకింగ్‌తో ఉచిత వెండి నాణెం సైతం పొందవచ్చు. ఈ ప్రారంభంపై మలబార్ గ్రూప్ చైర్మన్ ఎం. పి. అహమ్మద్ మాట్లాడుతూ, “చిత్తూరు వంటి మార్కెట్లలో, ఆభరణాల కొనుగోలు కుటుంబ వేడుకలు, నమ్మకం మరియు దీర్ఘకాలిక సంబంధాలతో దగ్గరి సంబంధం కలిగి ఉంటుంది. కస్టమర్లు ఎంపికకు విలువ ఇస్తారు, కానీ వారు తాము కొనుగోలు చేసే అంశాలపై స్పష్టత మరియు విశ్వాసాన్ని కూడా విలువైనదిగా భావిస్తారు. ఈ షోరూమ్‌తో, మరింత విశాలమైన నమూనా, విస్తృత కలెక్షన్లు మరియు కొనుగోలు యొక్క ప్రతి దశలో నమ్మదగినదిగా అనిపించే సేవా అనుభవాన్ని తీసుకురావాలనేది మా ప్రయత్నం” అని అన్నారు. ఈ ప్రారంభంతో, మలబార్ గోల్డ్ & డైమండ్స్ తమ రిటైల్ నెట్‌వర్క్‌ను కీలక నగరాల్లో విస్తృతం చేస్తూనే ఉంది, దీని ద్వారా తమ కస్టమర్-కేంద్రీకృత రిటైల్ అనుభవాన్ని అభివృద్ధి చెందుతున్న ప్రాంతీయ మార్కెట్లకు దగ్గరగా తీసుకువస్తుంది.

మన తెలంగాణ 18 Mar 2026 6:10 pm

దివ్యాంగ శక్తి పథకం.. దివ్యాంగులకు ఆసరా

దివ్యాంగ శక్తి పథకం.. దివ్యాంగులకు ఆసరా కర్నూలు బ్యూరో, ఆంధ్రప్రభ : దివ్యాంగుల

ప్రభ న్యూస్ 18 Mar 2026 6:03 pm

ఆయిల్ ఫామ్ సాగు పంటపై రైతులకు అవగాహన..

ఆయిల్ ఫామ్ సాగు పంటపై రైతులకు అవగాహన.. గట్టుప్పల, ఆంధ్రప్రభ : నల్లగొండ

ప్రభ న్యూస్ 18 Mar 2026 6:02 pm

IPL |ఎస్‌ఆర్‌హెచ్‌కు కొత్త కెప్టెన్‌

IPL | ఎస్‌ఆర్‌హెచ్‌కు కొత్త కెప్టెన్‌ IPL | ఆంధ్ర‌ప్ర‌భ‌, వెబ్ డెస్క్

ప్రభ న్యూస్ 18 Mar 2026 5:57 pm

కన్స్యూమర్ జస్టిస్ రిపోర్ట్ 2026లో తెలంగాణకు చివరి స్థానం

హైదరాబాద్:భారతదేశంలో మొట్టమొదటిసారిగా వివాదాల పరిష్కార కమిషన్ సామర్ధ్యాలను పరిశీలించిన ఇండియా జస్టిస్ రిపోర్ట్ (ఐజెఆర్) నేడు కన్స్యూమర్ జస్టిస్ రిపోర్ట్ (వినియోగదారుల న్యాయ నివేదిక 2026) ను విడుదల చేసింది. భారతదేశ వ్యాప్తంగా 19 పెద్ద మరియు మధ్య తరహా (ఒక్కొక్కటి కోటి కంటే ఎక్కువ జనాభాతో) రాష్ట్రాల జాబితాలో తెలంగాణ చివరి స్థానంలో ఉంది. ఈ జాబితాలో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో నిలిచింది, ఆ తర్వాత మధ్యప్రదేశ్, రాజస్థాన్, కర్ణాటక మరియు పశ్చిమ బెంగాల్ మొదటి ఐదు అగ్రగామి రాష్ట్రాలుగా ర్యాంక్ ను పొందాయి. కొన్ని ప్రోత్సాహకరమైన ధోరణులు: · ఎస్ సి డి ఆర్ సి సభ్యులలో 0% ఖాళీలు ఉన్న 4 రాష్ట్రాలలో తెలంగాణ రాష్ట్ర వినియోగదారుల వివాద పరిష్కార కమిషన్ (ఎస్ సి డి ఆర్ సి ) ఒకటి. ఇక్కడ కమిషన్ లో సభ్యుల కొరత లేదు. · 2020-2024 కాలంలో 100% కేసు క్లియరెన్స్ రేటును సాధించింది. ఇంకా మెరుగు పరచదలిచిన అంశాలు : · 2025 నాటికి, రాష్ట్ర కమిషన్‌లో అధ్యక్షుడు లేరు మరియు జిల్లా వివాద పరిష్కార కమిషన్ (డి సి డి ఆర్ సి) లో అధ్యక్షుల పరంగా 25% ఖాళీలు ఉన్నాయి. · రాష్ట్రంలోని 33 జిల్లాల్లో కేవలం 12 జిల్లా కమిషన్‌లు మాత్రమే ఉన్నాయి, ప్రతి జిల్లాలో కనీసం ఒక ప్రత్యేక వివాద పరిష్కార కమిషన్‌ను ఏర్పాటు చేయాలనే నిబంధనలకు చాలా దూరంగా ఇది ఉంది. · సగటున, రాష్ట్ర కమిషన్‌లో కేసును పరిష్కరించడానికి దాదాపు 1000 రోజులు అవసరం, ఇది నిర్దేశించిన సమయం కంటే దాదాపు 6 రెట్లు ఎక్కువ. · తొమ్మిది చిన్న రాష్ట్రాలలో (ఒక్కొక్కటి ఒక కోటి కంటే తక్కువ జనాభా ఉన్న రాష్ట్రాలు) మేఘాలయ మొదటి స్థానంలో ఉంది, తరువాత సిక్కిం మరియు హిమాచల్ ప్రదేశ్ ఉన్నాయి. సమాచార హక్కు చట్టం కింద చేసిన విచారణలు మరియు పార్లమెంటరీ ప్రతిస్పందనల ద్వారా పొందిన పబ్లిక్ డేటాను ప్రధానంగా ఉపయోగించి చేసిన ఈ అధ్యయనం బడ్జెట్లు, మౌలిక సదుపాయాలు, మానవ వనరులు, పనిభారం మరియు వైవిధ్యం అనే ఫిల్టర్‌ల ద్వారా రాష్ట్ర పనితీరును అంచనా వేసింది, వినియోగదారుల రక్షణ చట్టం, 2019 ప్రకారం చట్టబద్ధమైన బాధ్యతలను నెరవేర్చడానికి రాష్ట్రాలు ఎంత బాగా సన్నద్ధమయ్యాయో ఈ ర్యాంక్ సూచిస్తుంది. వినియోగదారుల కమిషన్ అధికార పరిధి 2021 నియమాల ఆధారంగా, ప్రతి స్థాయికి, ఒక నిర్దిష్ట ద్రవ్య విలువ కలిగిన ఫిర్యాదులను స్వీకరించడానికి ఒక ఆర్థిక అధికార పరిధి ఉంటుంది. · జిల్లా కమిషన్లు - పరిగణనలోకి తీసుకున్న వస్తువులు లేదా సేవల విలువ 50 లక్షల రూపాయలకు మించని చోట ఫిర్యాదులను స్వీకరించడానికి అధికార పరిధి వుంది. · రాష్ట్ర కమిషన్లు - ప్రతిఫలంగా చెల్లించిన వస్తువులు లేదా సేవల విలువ రూ. 50 లక్షల కంటే ఎక్కువగా ఉండి, రూ. 2 కోట్ల మించని ఫిర్యాదులను స్వీకరించే అధికార పరిధిని కలిగి ఉంటాయి. · జాతీయ కమిషన్ - ప్రతిఫలంగా చెల్లించిన వస్తువులు లేదా సేవల విలువ రూ. 2 కోట్ల కంటే ఎక్కువగా ఉన్న ఫిర్యాదులను స్వీకరించే అధికార పరిధిని కలిగి ఉంటుంది. వినియోగదారుల కేసుల కాలపరిమితి విశ్లేషణ అధికారిక పోర్టల్ అయిన 'Confonet' (ప్రస్తుతం 'e-jagriti')లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా, 2010 మరియు 2024 మధ్య (15 ఏళ్లు) దాఖలైన మరియు పరిష్కరించబడిన కేసులపై ఐజెఆర్ చేసిన విశ్లేషణ ఈ క్రింది విషయాలను వెల్లడిస్తోంది: 1. ఈ కాలంలో తెలంగాణ ఎస్ సి డి ఆర్ సి (రాష్ట్ర వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్) ముందు దాదాపు 11.7 వేల కేసులు దాఖలయ్యాయి. వీటిలో 66% 'మొదటి అప్పీళ్లు' (First Appeals) - జిల్లా కమిషన్ ఇచ్చిన తీర్పుతో సంతృప్తి చెందని పక్షానికి అందుబాటులో ఉండే న్యాయపరమైన పరిష్కారం - కాగా, కేవలం 19% మాత్రమే ప్రాథమిక అధికార పరిధి (Original Jurisdiction) కింద దాఖలైన వినియోగదారుల కేసులు. 2. ఎస్ సి డి ఆర్ సి లో దాఖలైన ప్రతి 4 కేసుల్లో ఒకటి గృహనిర్మాణ రంగానికి సంబంధించినది. ఇతర ప్రధాన రంగాలు బీమా (21%) మరియు వ్యవసాయం (15%). e-jagriti పోర్టల్‌లో నిర్దిష్టంగా పేర్కొనని విభాగం- 'ఇతరాలు' (Others) - దాఖలైన మొత్తం కేసుల్లో 20% వాటాను కలిగి ఉంది. 3. ఈ కాలంలో దాఖలైన కేసుల్లో 74% పరిష్కారం కావడానికి ఒక సంవత్సరం కంటే ఎక్కువ సమయం పట్టింది. సగటున, తెలంగాణ ఎస్ సి డి ఆర్ సి ఒక కేసును పరిష్కరించడానికి సగటున 974 రోజులు తీసుకుంది; ఇది నిర్దేశించిన కాలపరిమితి అయిన 90-150 రోజుల కంటే చాలా ఎక్కువ. 4. రాష్ట్రంలోని డి సి డి ఆర్ సిలలో (జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్లు) దాఖలైన కేసుల్లో 61% పరిష్కారం కావడానికి ఒక సంవత్సరం కంటే ఎక్కువ సమయం పట్టింది, అలాగే 44% కేసులకు 20కి పైగా విచారణలు అవసరమయ్యాయి. తెలంగాణ డి సి డి ఆర్ సిలలో కేసు పరిష్కారానికి పట్టే సగటు సమయం 669 రోజులు. ఐజెఆర్ యొక్క వినియోగదారుల డాష్‌బోర్డ్‌ను ఇక్కడ చూడవచ్చు: https://ccdash.indiajusticereport.org/ భారత సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి, జస్టిస్ (రిటైర్డ్) సంజయ్ కిషన్ కౌల్ నివేదికను విడుదల చేస్తూ, “పార్లమెంట్ సంకల్పం ఒక చట్టంలో ప్రతిబింబిస్తుంది. కానీ ఆ చట్టాన్ని నిష్క్రియం చేస్తే సంకల్పం కూడా ఓడిపోతుంది. వినియోగదారుల రక్షణ చట్టం, 2019 దేశంలో వినియోగదారుల రక్షణ సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుందని భావించారు. అయితే, రాష్ట్ర కమిషన్లలో సగం కంటే ఎక్కువ అధ్యక్ష మరియు సభ్య పదవులు ఖాళీగా ఉండటం, అలాగే అన్ని జిల్లాల్లోనూ జిల్లా కమిషన్లు ఏర్పాటు కాకపోవడం ఆందోళన కలిగించే విషయం. సామర్థ్య లోపాలపై మేము స్వచ్ఛందంగా (suo motu) స్వీయ విచారణ చేపట్టిన నా పదవీకాలంతో సహా, అనేక కోర్టు ఆదేశాలు వెలువడినప్పటికీ- ఈ పరిస్థితి మాత్రం అలాగే కొనసాగుతూనే ఉంది. ఈ ముఖ్యమైన అంతరాలు వినియోగదారుల రక్షణకు సంబంధించి సంస్థాగత నిర్మాణం, వేగవంతమైన మరియు ప్రభావవంతమైన పరిష్కార లభ్యతను ప్రభావితం చేస్తాయి. అంతేకాకుండా, ఇది వినియోగదారుల కమిషన్లలో ఫిర్యాదుల పరిష్కార ప్రక్రియపై వినియోగదారులకు ఉన్న విశ్వాసాన్ని దెబ్బతీస్తుంది.. అని అన్నారు. వినియోగదారుల రక్షణ చట్టం అనేది సాధారణ వినియోగదారుడి రక్షణను లక్ష్యంగా చేసుకుని రూపొందించిన ఒక ప్రయోజనకరమైన చట్టం అని జస్టిస్ (రిటైర్డ్) మదన్ బి లోకూర్ అన్నారు. ఆయనే మాట్లాడుతూ రాష్ట్ర కమిషన్లలో ఖాళీలు 40% వరకు ఉండటంతో, ఈ వ్యవస్థ కేవలం మనుగడ స్థాయిలోనే పనిచేస్తోందని ఈ నివేదిక స్పష్టంగా వెల్లడిస్తోంది. మూడు కేసుల్లో ఒకటి మూడు సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉంది. వినియోగదారుల సమస్యల పరిష్కార యంత్రాంగాలపై విశ్వాసం లేకపోవడం వల్ల వినియోగం, ఆర్థిక వృద్ధి తీవ్రంగా ప్రభావితమవుతున్నాయని అధికారులు గ్రహించాల్సిన సమయం ఆసన్నమైంది. వినియోగదారుల రక్షణ చట్టం అమలులోకి వచ్చిన నలభై సంవత్సరాల తర్వాత పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఈ కమిషన్లు నిజంగానే ఫిర్యాదుల పరిష్కార సంస్థలా? అనే ప్రశ్నను ఈ స్థితి లేవనెత్తుతుంది అని అన్నారు. ఇండియా జస్టిస్ రిపోర్ట్ ఎడిటర్ మాజా దారువాలా మాట్లాడుతూ, “2019 వినియోగదారుల రక్షణ చట్టం భారతదేశంలో మరియు ప్రపంచవ్యాప్తంగా మారుతున్న మార్కెట్ సంక్లిష్టతలకు అనుగుణంగా ప్రతిస్పందించడానికి రూపొందించబడింది. మునుపటి చట్టంతో పోలిస్తే సవరణలు మరియు ఆవిష్కరణలు ఉన్నప్పటికీ, అత్యంత ప్రగతిశీల చట్టం కూడా బలమైన సంస్థాగత యంత్రాంగాలపై ఆధారపడి ఉంటుంది. ఆర్ టి ఐ ద్వారా పొందిన డేటా వెల్లడించే దాని ప్రకారం కమిషన్లలో నాయకత్వ ఖాళీలను భర్తీ చేయడంలో అంతరాలు మరియు నిర్లక్ష్యం కనిపిస్తోంది, ఇది వినియోగదారుల రక్షణ లక్ష్యం యొక్క స్ఫూర్తిని దెబ్బతీస్తుంది మరియు అసమర్థమైన ఫిర్యాదుల పరిష్కారానికి దారితీస్తుంది. వినియోగదారుల కమిషన్లలో లింగ వైవిధ్యం అనేది కేవలం సమ్మతికే పరిమితం చేయబడిందని, పెండింగ్ కొనసాగుతుందని మరియు మధ్యవర్తిత్వం అలంకార ప్రాయంగా ఉందని, చివరికి వినియోగదారులకు సంస్థాగత పరిష్కారం మరియు పరిష్కారం యొక్క వాగ్దానాన్ని బలహీనపరుస్తుందని మేము కనుగొన్నాము” అని అన్నారు.

మన తెలంగాణ 18 Mar 2026 5:50 pm

దారుణం.. అక్కను హత్య చేసి.. మృతదేహాన్ని ముక్కలు చేశాడు..

హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్‌ మండలం బాటసింగారంలో దారుణం చోటు చేసుకుంది. ఓ మహిళను ఆమె తమ్ముడే దారుణంగా హత్య చేశాడు. అక్క ప్రవర్తన మంచిగా లేదనే కారణంతో ఆమెను చంపి.. ఆమె మృతదేహాన్ని ముక్కలు చేసి.. చెరువులో పడేశాడు. కొన్నాళ్ల క్రితం భర్త చనిపోవడంతో ఆమె ఒంటరిగా జీవిస్తోంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

మన తెలంగాణ 18 Mar 2026 5:42 pm

ఏపీలో టెన్త్ మూల్యాంకనంపై సర్కార్ కఠిన నిబంధనలు..

ఏపీలో పదో తరగతి జవాబు పత్రాల మూల్యాంకనం విషయంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మూల్యాంకనంలో నిర్లక్ష్యంగా వ్యవహరించే సిబ్బందిపై జరిమానా విధించాలని నిర్ణయించింది. మార్కుల నమోదు, రీకౌంటింగ్, రీవెరిఫికేషన్‌లో తప్పులు దొర్లితే కఠిన చర్యలు తప్పవని పాఠశాల విద్యాశాఖ స్పష్టం చేసింది. ఈ మేరకు తాజాగా ఆదేశాలు జారీ అయ్యాయి. గతేడాది పదో తరగతి మార్కుల లెక్కింపులో కొన్ని పొరపాట్లు జరగడంతో ఈసారి అలాంటివి పునరావృతం కాకుండా ప్రభుత్వం పకడ్బందీ చర్యలు చేపట్టింది. విద్యార్థులకు ఎలాంటి […] The post ఏపీలో టెన్త్ మూల్యాంకనంపై సర్కార్ కఠిన నిబంధనలు.. appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 18 Mar 2026 5:32 pm

Breaking : జంట హత్యల కేసులో పిన్నెల్లికి బెయిల్

మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి బెయిల్ లభించింది

తెలుగు పోస్ట్ 18 Mar 2026 5:30 pm

APSDMA |అక్కడ మోస్తరు నుండి భారీ వర్షాలు

APSDMA | అక్కడ మోస్తరు నుండి భారీ వర్షాలు APSDMA | ఆంధ్ర‌ప్ర‌భ‌,

ప్రభ న్యూస్ 18 Mar 2026 5:29 pm

Indrakeeladri |ఇంద్రకీలాద్రిపై కొత్త పార్కింగ్ నిబంధనలు…

Indrakeeladri | ఇంద్రకీలాద్రిపై కొత్త పార్కింగ్ నిబంధనలు… రద్దీ రోజుల్లో వాహనాలపై ఆంక్షలు..వీఐపీలకు

ప్రభ న్యూస్ 18 Mar 2026 5:27 pm