Balayya |మోక్షజ్ఞ ఎంట్రీ ఇప్పట్లో లేనట్టేనా..?
Balayya | మోక్షజ్ఞ ఎంట్రీ ఇప్పట్లో లేనట్టేనా..? ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ :
ఘనంగా గోదా రంగనాథ స్వామి కళ్యాణ మహోత్సవ వేడుకలు
విశాలాంధ్ర – ధర్మవరం : పట్టణంలోని తేరు బజార్లో గల ఆర్యవైశ్య కొత్త సత్రంలో గోదా రంగనాథ స్వామి కళ్యాణ మహోత్సవ వేడుకలు శ్రీరామ భజన మందిరం ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు కోటి లక్ష్మీ వెంకటేశ్వర్లు, దేవత కృష్ణమూర్తి మాట్లాడుతూ ప్రతి సంవత్సరము ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, దైవ ఆశీస్సులు లేనిదే ఏ పని జరగదని తెలిపారు. అదేవిధంగా రాష్ట్రం సుభిక్షంగా సుఖశాంతులతో ఉండాలన్న తలుపుతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించామన్నారు. అర్చకులచే తొలుత ఉత్సవ […] The post ఘనంగా గోదా రంగనాథ స్వామి కళ్యాణ మహోత్సవ వేడుకలు appeared first on Visalaandhra .
నీలకంఠాపురం నుంచి హిందూపురం వరకు మహాత్మా గాంధీ సందేశ యాత్ర : రఘువీరా రెడ్డి
ఈ నెల 28 నుండి పాదయాత్ర ప్రారంభం. విశాలాంధ్ర గుడిబండ : ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న విద్వేషాలు, యుద్ధ వాతావరణం మధ్య మహాత్మా గాంధీ సూచించిన శాంతి, అహింసా మార్గాన్ని సమాజానికి మళ్లీ గుర్తు చేయాల్సిన చారిత్రాత్మక అవసరం ఉందని సిడబ్ల్యూసీ మెంబర్ శ్రీ ఎన్. రఘువీరా రెడ్డి అన్నారు. గురువారం నీలకంఠాపురంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఈ నెల 28, 29, 30 తేదీల్లో నీలకంఠాపురం నుంచి హిందూపురం గాంధీ చౌక్ వరకు ‘మహాత్మా […] The post నీలకంఠాపురం నుంచి హిందూపురం వరకు మహాత్మా గాంధీ సందేశ యాత్ర : రఘువీరా రెడ్డి appeared first on Visalaandhra .
ఇలినాస్ విశ్వవిద్యాలయంతో జేఎన్టీయూ చర్చలు
విశాలాంధ్ర – జేఎన్టీయూ ఏ : అమెరికాలో ఇలినాస్ విశ్వవిద్యాలయం అధికారులు ఆచార్య దేభాసిస్ దత్త , ఆచార్య శిఖాలకన్ పాల్ తో సమగ్రమైన, దీర్గ కాలిక విద్యా సంబంధిత బాగ స్వామ్యం అంశాలపై గురువారం పరిపాలన భవనంలో వీసీ ఆచార్య హెచ్ సుదర్శన్ రావు అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రిజిస్ట్రార్ ఆచార్య ఎస్ కృష్ణయ్య డైరెక్టర్ అడ్మిషన్స్, ఫారిన్ అండ్ అల్యూమిని మేటర్స్ ఆచార్య ఎ. సురేష్ బాబు, డిఏపి డైరెక్టర్ ఆచార్య […] The post ఇలినాస్ విశ్వవిద్యాలయంతో జేఎన్టీయూ చర్చలు appeared first on Visalaandhra .
Central schemes |గెలుపే లక్ష్యంగా పనిచేయాలి
Central schemes | గెలుపే లక్ష్యంగా పనిచేయాలి Central schemes | మోత్కూర్,
Zaynur | సందీరికి రామ్ రామ్.. Zaynur | జైనూర్, ఆంధ్రప్రభ :
బాధిత మహిళలకు మెరుగైన సేవలు అందించాలి
. వరకట్నం నిషేధ చట్టం పక్కాగా అమలు చెయ్యాలి. బాల్య వివాహాలు జరగకుండా పగడ్బందీగా చర్యలు చేపట్టాలి. జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి విశాలాంధ్ర – ఏలూరు : జిల్లా కలెక్టరేటు గౌతమీ సమావేశ మందిరంలో గురువారం వన్ స్టాఫ్ సెంటరు & వరకట్న నిషేధ చట్టంపై త్రైమాసిక సమీక్ష, కన్వర్జెన్స్ సమావేశ సలహా బోర్డు మిషన్ శక్తి కింద సమావేశాన్ని జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. వన్ స్టాఫ్ సెంటరు ద్వారా మహిళలు, బాలలకు […] The post బాధిత మహిళలకు మెరుగైన సేవలు అందించాలి appeared first on Visalaandhra .
చిన్నారి వైష్ణవికు పునర్జన్మను ప్రసాదించిన వైద్యులు
విశాలాంధ్ర – అనంతపురం టౌన్ : జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి చిన్నపిల్లల విభాగం వైద్యులు, స్టాఫ్ నర్సులు మరో అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు. గురువారం స్థానిక ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో ఆస్పత్రి సూపర్డెంట్ డాక్టర్ మల్లీశ్వరి విలేకరులతో మాట్లాడుతూ… ప్రాణ అపాయ స్థితిలో ఆసుపత్రికి చేరుకున్న తొమ్మిది సంవత్సరాల వైష్ణవికి పునర్జన్మను ప్రసాదించారు అని పేర్కొన్నారు కనగానపల్లి మండలం మద్దెలచెరువు గ్రామానికి చెందిన 9 సంవత్సరాల వయసు గల వైష్ణవి ను డిసెంబర్ […] The post చిన్నారి వైష్ణవికు పునర్జన్మను ప్రసాదించిన వైద్యులు appeared first on Visalaandhra .
Telangana : కాంగ్రెస్ కు జీవన్ రెడ్డి గుడ్ బై చెప్పడం ఖాయం కనిపిస్తున్నట్లుందిగా?
తెలంగాణ కాంగ్రెస్ లో కొత్త, పాత నేతల మధ్య వార్ ఊపందుకున్నట్లు కనిపిస్తుంది
Press conference |పని తీరు మారలేదు..
Press conference | నల్గొండ, ఆంధ్రప్రభ : రేవంత్ రెడ్డి పగటి పూట
Women’s Hostel |పెండింగ్ పనులు పూర్తి చేయాలి…
Women’s Hostel | పెండింగ్ పనులు పూర్తి చేయాలి… Women’s Hostel |
30 special buses |చిట్యాల నుంచి మేడారంకు 30 ప్రత్యేక బస్సులు..
30 special buses | చిట్యాల నుంచి మేడారంకు 30 ప్రత్యేక బస్సులు..
TG |మున్సిపల్ ఎన్నికల్లో అన్ని స్థానాల్లో పోటీ చేస్తాం..
TG | మున్సిపల్ ఎన్నికల్లో అన్ని స్థానాల్లో పోటీ చేస్తాం.. TG |
సోషల్ మీడియా నియంత్రణకు ఏపీ సర్కార్ కీలక నిర్ణయం #SocialMediaRegulation #APGovernment
Review meeting |నిర్మాణ పనులను వేగవంతం చేయాలి..
Review meeting | నిర్మాణ పనులను వేగవంతం చేయాలి.. Review meeting |
నియంత జగన్ ఇక అధికారంలోకి రావడం కల్ల
వైసీపీ అధినేత వైఎస్ జగన్ పై మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు ఆగ్రహం వ్యక్తం చేశారు
బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు సంచలన నిర్ణయం.. టీ20 వరల్డ్ కప్ నుంచి ఔట్..
బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు సంచలన నిర్ణయం తీసుకుంది. వచ్చే నెల ఫిబ్రవరి 7ను భారత్లో ప్రారంభం కానున్న టీ20 వరల్డ్ కప్ లో ఆడబోమని స్పష్టం చేసింది. భద్రతా కారణాల దృష్ట్యా భారత్ లో తమ జట్టు పర్యటించదని.. ఈ టోర్నమెంట్ ను తప్పుకుంటున్నట్లు బిసిబి ప్రకటించింది. ఈరోజు(జనవరి 22 గురువారం) జరిగిన అంతర్గత బోర్డు సమావేశం తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్లు బిసిబి వెల్లడించింది. బిసిబి అధ్యక్షుడు అమీనుల్ ఇస్లాం బుల్బుల్ ఈ నిర్ణయాన్ని ప్రకటిస్తూ.. ప్రతిష్టాత్మక టోర్నమెంట్లో ఆడాలనేదే తమ ఉద్దేశమని పేర్కొంటూనే, భారతదేశంలో ఆడటాన్ని మరోసారి నిరాకరించారు. 2026 ఐపీఎల్ కోసం బంగ్లాదేశ్ పేసర్ ముస్తాఫిజుర్ రెహమాన్ను కోల్కతా నైట్ రైడర్స్ జట్టు నుండి తొలగించిన సంఘటనను ఆయన ప్రస్తావించారు. నిన్న రాత్రి ఐసిసి తన ప్రకటనలో పేర్కొన్నట్లుగా ఇది కేవలం ఒకే ఒక్క సమస్య కాదని ఆయన అన్నారు. మ్యాచ్లను భారత్ నుండి వేరే చోటికి మార్చాలని పాలక మండలిని కోరాం. కానీ, సమస్యకు పరిష్కారించడంలో ఐసిసి విఫలమైందన్నారు. మేము ఐసిసితో సంప్రదింపులు కొనసాగిస్తాము. ప్రపంచ కప్లో ఆడాలనుకుంటున్నాము, కానీ భారతదేశంలో ఆడము. మేము పోరాడుతూనే ఉంటాము. ఐసీసీ బోర్డు సమావేశంలో కొన్ని దిగ్భ్రాంతికరమైన నిర్ణయాలు తీసుకున్నారు. ముస్తాఫిజుర్ సమస్య కేవలం ఒకే ఒక్క సమస్య కాదు. ఆ విషయంలో వారే (భారతదేశం) ఏకైక నిర్ణయాధికారులు. మా మ్యాచ్లను భారతదేశం నుండి వేరే చోటికి మార్చాలన్న మా అభ్యర్థనను ఐసిసి తిరస్కరించింది. ప్రపంచ క్రికెట్ స్థితి గురించి మాకు ఖచ్చితంగా తెలియదు. దాని ప్రజాదరణ తగ్గుతోంది. వారు 20 కోట్ల మంది ప్రజలను దూరం చేశారు. క్రికెట్ ఒలింపిక్స్కు వెళ్తోంది, కానీ మా లాంటి దేశం అక్కడికి వెళ్లకపోతే, అది ఐసిసి వైఫల్యమే అని అమీనుల్ ఇస్లాం బుల్బుల్ పేర్కొన్నారు. బంగ్లాదేశ్ స్థానంలో స్కాట్లాండ్! నిన్న(జనవరి 21 బుధవారం) బిసిబి డైరెక్టర్లతో చర్చలు జరిపిన ఐసిసి.. స్పష్టమైన నిర్ణయం కోసం గడువును విధించింది. ఒకవేళ, బంగ్లాదేశ్ ఈ టోర్నమెంట్ నుండి వైదొలిగితే, ఫిబ్రవరి 7న టోర్నమెంట్ ప్రారంభమయ్యేలోపు స్కాట్లాండ్ను ప్రత్యామ్నాయంగా చేర్చుకుంటామని పేర్కొంది. షెడ్యూల్ ప్రకారం.. టీ20 ప్రపంచ కప్ ప్రారంభ రోజునే ఐకానిక్ ఈడెన్ గార్డెన్స్లో వెస్టిండీస్తో బంగ్లాదేశ్ తలపడాల్సి ఉంది. తర్వాత కోల్కతాలో బంగ్లాదేశ్ మరో రెండు మ్యాచ్లకు ఆతిథ్యం ఇవ్వాల్సి ఉంది. చివరి లీగ్ మ్యాచ్ ముంబైలో ఆడాల్సి ఉంది. ఇప్పుడు బంగ్లాదేశ్ తప్పుకోవడంతో ఐసిసి మొత్తం షెడ్యూల్ను మార్చకుండా, బంగ్లాదేశ్ స్థానంలో స్కాట్లాండ్ను చేర్చనుంది.
దావోస్ లో తెలంగాణకు భారీ పెట్టుబడులు
దావోస్ లో తెలంగాణకు పెట్టుబడులు పెరుగుతున్నాయి
ముదిగుబ్బ మండలంలో మరో రెండు కందుల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి..
సిపిఐ పార్టీ మండల కార్యదర్శి చల్లా శ్రీనివాసులువిశాలాంధ్ర ధర్మవరం/ముదిగుబ్బ : నియోజకవర్గ పరిధిలోని ముదిగుబ్బ మండలంలో రైతుల అవసరాల దృష్ట్యా మరో రెండు కందుల కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని ముదిగుబ్బ మండల సిపిఐ పార్టీ కార్యదర్శి చల్లా శ్రీనివాసులు తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.ఈ మేరకు మండల కేంద్రమైన ముదిగుబ్బతో పాటు మల్లేపల్లి గ్రామ పరిధిలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని శ్రీనివాసులు కోరారు.జిల్లాలోనే పెద్ద మండలంగా పేరు గాంచి 25 పంచాయతీలు 86 […] The post ముదిగుబ్బ మండలంలో మరో రెండు కందుల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి.. appeared first on Visalaandhra .
Towards 2029 |రాజకీయ పునఃప్రయాణానికి సంకేతమా
Towards 2029 | జగన్ పాదయాత్రపై తాజా ప్రచారం: అధికారిక షెడ్యూల్ ఖరారైందా?గత
Sports |సృజనాత్మకతను వెలికి తీస్తాయి ..
Sports | సృజనాత్మకతను వెలికి తీస్తాయి .. Sports | వికారాబాద్, ఆంధ్రప్రభ
విశాలాంధ్ర – కొయ్యలగూడెం : భారత రాజ్యాంగాన్ని ఆమోదించిన రోజు దేశమంతా జరుపుకునే భారత దేశ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో అతిథిగా పాల్గొనే అరుదైన అవకాశం ఏలూరు జిల్లా కొయ్యలగూడెం మండలం కనకాద్రిపురం గ్రామానికి చెందిన తోట కృపామణికి దక్కింది. ఈ మేరకు జనవరి 26 న జరిగే 77 వ గణతంత్ర వేడుకలకు అతిధిగా హాజరుకావాలని ఆంధ్ర ప్రదేశ్ ప్రభత్వ ఎక్స్ అఫిషియో కార్యదర్శి వాకటి అరుణ నుంచి ఆమెకు లిఖిత పూర్వకంగా సమాచారం అందించారు. […] The post కృపామణికి అరుదైనగౌరవం appeared first on Visalaandhra .
రేపు కేటీఆర్ ను విచారించనున్న సిట్
ఫోన్ ట్యాపింగు కేసులో తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్ కు సిట్ అధికారులు నోటీసులు జారీ చేశారు
E – Crop Survey |రైతులకు డ్రోన్ సేవలు..
E – Crop Survey | రైతులకు డ్రోన్ సేవలు.. E –
వైద్య రంగంలో నిత్య కృషీవలుడు పద్మశ్రీ నారాయణరావు
విశాలాంధ్ర -భీమవరం టౌన్ ; వై ద్య రంగంలో ఎన్నో మైలురాళ్లను దాటిన నిత్య కృషీవలుడు పద్మశ్రీ అది నారాయణరావు అని ఎల్హెచ్ టౌన్ హాల్ గౌరవాధ్యక్షులు మెంటే పార్ధసారధి, అధ్యక్ష, కార్యదర్శులు కోళ్ల రామచంద్రరావు, బేతు కృష్ణారావు అన్నారు. ఎల్ హెచ్ భీమవరం టౌన్ హాల్లో పద్మశ్రీ డా సుంకర అది నారాయణరావు సంతాప సభ నిర్వహించారు. వారు మాట్లాడుతూ పేద ప్రజలే దైవంగా భావించి, ఎంతోమందికి వైద్య సేవలు అందించిన గొప్ప వ్యక్తి నారాయణరావు […] The post వైద్య రంగంలో నిత్య కృషీవలుడు పద్మశ్రీ నారాయణరావు appeared first on Visalaandhra .
whistle |విజయ్ పార్టీ గుర్తు విజిల్
whistle | విజయ్ పార్టీ గుర్తు విజిల్ whistle | వెబ్డెస్క్, ఆంధ్రప్రభ
జిల్లాలో పారిశ్రామిక ప్రగతికి యువత ముందుకు రావాలి….
విశాలాంధ్ర తణుకు:తణుకు మున్సిపల్ కార్యాలయం కౌన్సిల్ సమావేశ మందిరం నందు గురువారం జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అధ్యక్షతన ఏపీ ప్రైవేట్ ఇండస్ట్రియల్ పార్క్స్ పాలసీ అమల్లో భాగంగా “ఎం ఎస్ ఎం ఈ ప్రైవేట్ ఇండస్ట్రియల్ పార్క్స్ డెవలప్మెంట్” సమావేశాన్ని స్థానిక శాసనసభ్యులు ఆరుమిల్లి రాధాకృష్ణతో కలిసి నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో రైతులు, రియల్ ఎస్టేట్ యజమానులు, పారిశ్రామికవేత్తలు పెద్ద ఎత్తున పాల్గొని ప్రైవేట్ పారిశ్రామిక వాడల అభివృద్ధిపై అవగాహన పొంది, పలు ప్రశ్నలకు […] The post జిల్లాలో పారిశ్రామిక ప్రగతికి యువత ముందుకు రావాలి…. appeared first on Visalaandhra .
2026 అసెంబ్లీ ఎన్నికలు.. విజయ్ పార్టీకి ‘విజిల్’ గుర్తు కేటాయింపు
చెన్నై: తమిళ్ స్టార్ హీరో విజయ్ స్థాపించిన తమిళగ వెట్రి కజగం (టీవీకే) పార్టీకి రాబోయే అసెంబ్లీ ఎన్నికల కోసం 'విజిల్' గుర్తును కేటాయించినట్లు భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) గురువారం ప్రకటించింది. అలాగే, కమల్ హాసన్ స్థాపించిన మక్కల్ నీది మయ్యం (ఎంఎన్ఎం) పార్టీకి 'బ్యాటరీ టార్చ్'ను ఎన్నికల గుర్తుగా కేటాయించినట్లు వెల్లడించింది. కాగా, పశ్చిమ బెంగాల్, కేరళ, అస్సాం, పుదుచ్చేరి కేంద్రపాలిత ప్రాంతంతో పాటు తమిళనాడు శాసనసభకు ఎన్నికలు.. ఈ ఏడాది మార్చి లేదా ఏప్రిల్లో జరగనున్నాయి. తమిళనాడులో మొత్తం 234 శాసన సభ స్థానాలు ఉన్నాయి. ఇదిలా ఉంటే..తమిళనాడులో విజయ్ పార్టీ టీవీకే ప్రవేశం రాష్ట్ర రాజకీయ ముఖచిత్రాన్ని మార్చవచ్చని చాలా మంది భావిస్తున్నారు. ఈ పార్టీ అసెంబ్లీ ఎన్నికల కోసం విస్తృతంగా సన్నాహాలు చేస్తోంది. ఎన్నికల ప్రచార యాత్రను నిర్వహించాలని విజయ్ నిర్ణయించినట్లు తెలుస్తోంది.
Honored |క్రికెట్ సేవలకు గుర్తింపు
Honored | క్రికెట్ సేవలకు గుర్తింపు Honored | వెబ్డెస్క్, ఆంధ్రప్రభ :
రాష్ట్ర అభివృద్ధిలో సింగరేణి కీలక పాత్ర పోషించింది: కిషన్ రెడ్డి
హైదరాబాద్: నైనీ కోల్ బ్లాక్ లో మైనింగ్ చేయలేమని సింగరేణితో అప్పటి ప్రభుత్వం బలవంతంగా లేఖ రాయించిందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ఫీల్డ్ విజిట్ చేసిన తర్వాత సెల్ఫ్ డిక్లరేషన్ ఇవ్వాలని అన్నారు. ఈ సందర్భంగా బిజెపి ఆఫీస్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సింగరేణి డైరెక్టర్లకు ఆ కమిటీ రిపోర్టును వివరించానని, అప్పటికి ఇంకా నైనీ బ్లాక్ ఇష్యూ లేదని అన్నారు. ఆ కుటుంబం పెత్తనం చేసిందో అందరికీ తెలుసు అని.. బిఆర్ఎస్, కాంగ్రెస్ కలిసి సింగరేణిని కష్టాల్లో పడేశాయని విమర్శించారు. దివంగత ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ హయాంలో బొగ్గు కుంభకోణాలు జరిగాయని, సింగరేణిపై కేంద్ర ప్రభుత్వం అజమాయిషీ ఎప్పుడూ లేదని కిషన్ రెడ్డి తెలియజేశారు. సింగరేణిలో ఖర్చు తగ్గించేందుకు గతంలోనే ఒక కమిటీ వేశామని, రాష్ట్ర అభివృద్ధిలో సింగరేణి కీలక పాత్ర పోషించిందని కొనియాడారు. బిఆర్ఎస్ సింగరేణిలో ఆర్థిక విధ్వసంసం చేసిందని, ఇప్పుడు కాంగ్రెస్ చేస్తుందని మండిపడ్డారు. టెండర్ దాఖలకు ఈ నెల 29 వరకు టైమ్ ఉందని, గతంలో తాడిచెర్ల కోల్ బ్లాక్ ను కేంద్రం జెన్ కోకు కేటాయించిందని అన్నారు. కంపెనీకి ఫీల్డ్ విజిట్ సర్టిఫికేట్ ఇవ్వలేదని..నైనీ బ్లాక్ లో ఇప్పటి వరకు 17 కంపెనీలు ఫీల్డ్ విజిట్ చేశాయని పేర్కొన్నారు. సింగరేణి బోర్డు నామమాత్రమేనని, మాజీ సిఎం కెసిఆర్ కుటుంబమే అంతా చేసిందని ధ్వజమెత్తారు. ఒడిశా ప్రభుత్వాన్ని ఒప్పించి నైనీని అప్పగించామని, తెలంగాణలోకి సిబిఐ రాకుండా నిషేదించింది బిఆర్ఎస్ కాదా? అని కిషన్ రెడ్డి ప్రశ్నించారు.
MLA |జాతర ఏర్పాట్లు పక్కాగా చేయాలి..
MLA | జాతర ఏర్పాట్లు పక్కాగా చేయాలి.. MLA | స్టేషన్ ఘన్పూర్,
Andhra Prabha Smart AP Edition |భూమిని భాగు చేద్దాం
ఆంధ్రప్రభ స్మార్ట్ ఎడిషన్ 22-01-2026, 4.00PM ap భూమిని భాగు చేద్దాం.. చంద్రబాబు
International |రక్తదాతలు..ప్రాణదాతలు…
International | రక్తదాతలు..ప్రాణదాతలు… International | బిక్కనూర్, ఆంధ్రప్రభ : రక్తదాతలు ప్రాణదాతలు
Action entertainer | 26న డేవిడ్ రెడ్డి ఫస్ట్లుక్
Action entertainer | వెబ్డెస్క్, ఆంధ్రప్రభ : మంచు మనోజ్ వరుస సినిమాలతో
ఉచిత పశువైద్య ఆరోగ్య శిబిరాలు ఎంతో లాభదాయకం
వెటర్నరీ డాక్టర్ శేఖర్విశాలాంధ్ర ధర్మవరం;; ఉచిత పశు వైద్య ఆరోగ్య శిబిరాలు ఎంతో లాభదాయకమని వెటర్నరీ డాక్టర్ శేఖర్ తెలిపారు. ఈ వారు మాట్లాడుతూ మండల పరిధి లో గల అన్ని గ్రామ పంచాయతీల యందు పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ఉచిత పశు వైద్య శిబిరముల నిర్వహణ చేశామన్నారు. ఇందులో భాగంగా ముచ్చురామి గ్రామంలో శిబిరం నిర్వహించడం జరిగిందని,దీనిలో రైతు సోదరులు అందరూ పశుభీమా సద్వినియోగం చేసుకోవాలి అని అవగాహన కల్పించడం జరిగిందన్నారు. పశువులకు 30,000 […] The post ఉచిత పశువైద్య ఆరోగ్య శిబిరాలు ఎంతో లాభదాయకం appeared first on Visalaandhra .
ఆస్ట్రేలియాలో ప్రజలపై కాల్పులు.. ముగ్గురు మృతి
మెల్బోర్న్: ఆస్ట్రేలియాలో కాల్పులు కలకలం సృష్టించాయి. న్యూ సౌత్ వేల్స్ రాష్ట్రంలోని లేక్ కార్గెల్లిగో పట్టణంలో గురువారం జరిగిన కాల్పుల్లో ముగ్గురు మరణించగా, మరొకరు గాయపడ్డారని పోలీసులు తెలిపారు. వాకర్ స్ట్రీట్లో కొందరు దుండగులు ప్రజలపై తుపాకీ కాల్పులు జరిగినట్లు సమాచారం అందడంతో వెంటనే సెంట్రల్ వెస్ట్ పోలీస్ డిస్ట్రిక్ట్ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన ఇద్దరు మహిళలు, ఓ వ్యక్తి మృతి చెందగా.. మరోకరు గాయపడ్డారు. పోలీసులు అతన్ని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. కాల్పుల అనంతరం దుండగులు పరారయ్యారు. ఘటన జరిగిన ప్రాంతాన్ని కంట్రోల్ లోకి తీసుకున్న పోలీసులు.. ప్రజలు ఇంట్లోనే ఉండాలని కోరారు. నిందితులను పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.
ఆలయానికి విరాళం అందించడం శుభదాయకం
ఆలయ అధ్యక్షులు సంకారపు జయ శ్రీవిశాలాంధ్ర ధర్మవరం:: పట్టణంలోని సిద్దయ్య గుట్టలో నిర్మాణం అవుతున్న శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయమునకు వివిధ రూపాలలో దాతలు విరాళాన్ని అందించడం ఎంతో శుభదాయకమని ఆలయ కమిటీ అభివృద్ధి సంఘం అధ్యక్షులు సంకారపు జయ శ్రీ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వి. రామాంజనేయులు ధర్మవరం పట్టణం ద్వారా రూ.25,200లు, అలాగే సానే హనుమంత రెడ్డి, అనిల్ కుమార్ రెడ్డిల ద్వారా రూ.20,000 నగదును, చెక్కును అందించడం పట్ల వారు సంతోషాన్ని […] The post ఆలయానికి విరాళం అందించడం శుభదాయకం appeared first on Visalaandhra .
ఫోన్ ట్యాపింగ్ కేసు.. కెటిఆర్కు సిట్ నోటీసులు
తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ అధికారులు దూకుడు పెంచారు. ఈ కేసులో ఇప్పటికే పలువురు అధికారులను విచారించిన సిట్.. గురువారం బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెండ్ కెటిఆర్ కు నోటీసులు ఇచ్చింది. రేపు(శుక్రవారం, జనవరి 23) ఉదయం 11 గంటలకు విచారణకు రావాలని నోటీసులో సిట్ ఆదేశించింది. కాగా, రెండు రోజుల క్రితం ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ మంత్రి హరీష్ రావుకు నోటీసులు ఇచ్చిన సిట్.. నిన్న ఆయనను విచారించింది. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరైన హరీష్ రావును దాదాపు ఐదారు గంటల పాటు సిట్ అధికారులు ప్రశ్నించారు. ఈ సందర్భంగా తన ఫోన్ కూడా ట్యాప్ అయ్యిందని హరీష్ రావుకు సిట్ అధికారులు తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆయనతోపాటు అనుచరుల ఫోన్లు కూడా ట్యాప్ అయినట్లు చెప్పారు.
ఫ్యామిలీ పోలీస్ కౌన్సిలింగ్ సెంటర్ తో సమస్యలను పరిష్కరించే దిశగా కృషి చేస్తాం..
డిఎస్పి హేమంత్ కుమార్విశాలాంధ్ర ధర్మవరం;; ఫ్యామిలీ పోలీస్ కౌన్సిలింగ్ సెంటర్ ద్వారా సమస్యలను పరిష్కరించే దిశగా కృషి చేస్తామని డిఎస్పి హేమంత్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా వారు నూతన కమిటీని డిఎస్పి కార్యాలయంలో ప్రకటించారు. ఈ కమిటీలో ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు హరి శ్రీనివాస్, రిటైర్డ్ హెడ్మాస్టర్, విశ్రాంత ఉద్యోగుల అసోసియేషన్ అధ్యక్షులు చలపతి, ఐసిడిఎస్ అంగన్వాడీ సూపర్వైజర్ గంగా భవాని, ప్రముఖ న్యాయవాదులు భాగ్యలక్ష్మి, సీనియర్ విశాలాంధ్ర రిపోర్టర్ రాఘవ లను ఈ కమిటీలో […] The post ఫ్యామిలీ పోలీస్ కౌన్సిలింగ్ సెంటర్ తో సమస్యలను పరిష్కరించే దిశగా కృషి చేస్తాం.. appeared first on Visalaandhra .
TG | కట్టు కాలువ ధ్వంసం.. TG | బిక్కనూర్, ఆంధ్రప్రభ :
AP Liquor Scam Probe Intensifies as ED Grills Vijayasai Reddy in Hyderabad
The Enforcement Directorate has intensified its probe into the alleged Andhra Pradesh liquor scam linked to the previous YSR Congress Party government. Acting on findings from the Special Investigation Team of the Andhra Pradesh CID, the central agency is examining suspected money laundering connected to the case. As part of this investigation, the ED on […] The post AP Liquor Scam Probe Intensifies as ED Grills Vijayasai Reddy in Hyderabad appeared first on Telugu360 .
MLA Gandra |అభివృద్ధి పనులకు శంకుస్థాపన
MLA Gandra | అభివృద్ధి పనులకు శంకుస్థాపన MLA Gandra | ఆంధ్రపభ
ఎం.ఐ. ఛాంప్స్ పోటీ పరీక్ష చరిత్రలో రికార్డు సృష్టించిన రిషి విద్యాలయ..
పాఠశాల డీన్ భాస్కర్ రెడ్డివిశాలాంధ్ర ధర్మవరం;; ఎం ఐ చామ్స్ పోటీ పరీక్ష చరిత్రలో ధర్మవరం రిషి విద్యాలయ పాఠశాల రికార్డు సృష్టించిందని డీన్ భాస్కర్ రెడ్డి తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ రిషి విద్యాలయఎం.ఐ. ఛాంప్స్ ఇండియా నిర్వహించిన ఇంగ్లీష్, గణితం, సైన్స్ పోటీ పరీక్షల్లోరిషి విద్యాలయ విద్యార్థులు అసాధారణ ప్రతిభను ప్రదర్శించి ఘనవిజయం సాధించారు అని తెలిపారు.ఈ పరీక్షల్లో మా పాఠశాల నుంచి మొత్తం 224 మంది విద్యార్థులు పాల్గొనగా, పెద్ద సంఖ్యలో విద్యార్థులు […] The post ఎం.ఐ. ఛాంప్స్ పోటీ పరీక్ష చరిత్రలో రికార్డు సృష్టించిన రిషి విద్యాలయ.. appeared first on Visalaandhra .
200 అడుగుల లోయలో పడిన ఆర్మీవాహనం.. 10 మంది జవాన్లు మృతి
శ్రీనగర్: జమ్మూకశ్మీర్ దోడా సెక్టార్ లో రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్మీవాహనం అదుపు తప్పి200 అడుగుల లోయలో పడిపోయింది. 10 మంది జవాన్లు మృతి చెందారు. పలువురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని.. సహాయక చర్యలు చేపట్టారు. కేసునమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.
Traffic duties |మందు బాబులకు ట్రాఫిక్ విధులు
Traffic duties | మందు బాబులకు ట్రాఫిక్ విధులు Traffic duties |
kadem |సేవాలాల్ జయంతికి ప్రత్యేక నిధులు..
kadem | కడెం(నిర్మల్ జిల్లా) ఆంధ్రప్రభ : ఫిబ్రవరి 15న నిర్వహించనున్న సంతు
Clinic |ఆర్ ఎంపి పై కేసు నమోదు….
Clinic | ఆర్ ఎంపి పై కేసు నమోదు…. Clinic | బోధన్,
Chityala |చాయ్ తాగుతూ ప్రజలతో మమేకమై…
Chityala | చిట్యాల, ఆంధ్రప్రభ : గత రెండున్నర ఏళ్ల కాలంలో చిట్యాల
Cheques | 37 మంది లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మీ చెక్కులు…
Cheques | 37 మంది లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మీ చెక్కులు… Cheques |
KTR |మున్సిపల్లో సత్తా చాటుదాం..
KTR | మున్సిపల్లో సత్తా చాటుదాం.. KTR | సిరిసిల్ల, ఆంధ్రప్రభ :
లోయలో పడిన ఆర్మీ వాహనం.. 10 మంది మృతి
జమ్మూకశ్మీర్లోని దోడా జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. భద్రతా సిబ్బంది వెళ్తున్న ఓ వాహనం అదుపుతప్పి లోయలో పడింది. ఈ ఘటనలో 10 మంది ఆర్మీ సిబ్బంది ప్రాణాలు కోల్పోగా.. మరి కొందరు గాయపడ్డారు. భదేర్వాహ్-చంబా రోడ్డులోని ఖన్నీ పర్వత ప్రాంతంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. లోయలో పడిపోయిన బుల్లెట్ ప్రూఫ్ వాహనంలో 17 మంది భద్రతా సిబ్బంది ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. వెంటనే రంగంలోకి దిగిన ఆర్మీ, పోలీసులు సంయుక్తంగా రెస్క్యూ ఆపరేషన్ చేపట్టాయి. గాయపడిన […] The post లోయలో పడిన ఆర్మీ వాహనం.. 10 మంది మృతి appeared first on Visalaandhra .
చరిత్ర సృష్టించిన భారత స్టార్ షట్లర్ పీవీ సింధు
భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి, ఒలింపిక్ పతకాల విజేత పూసర్ల వెంకట సింధు చరిత్ర సృష్టించింది. కెరీర్ లో 500 మ్యాచుల్లో విజయం సొంతం చేసుకుంది. ఈ ఘనత సాధించిన తొలి భారతీయురాలిగా సింధు రికార్డు క్రియేట్ చేసింది. అలానే ప్రపంచలో ఆరో మహిళా షట్లర్ గా సింధు చరిత్రకెక్కింది. తాజాగా ఇండోనేషియా మాస్టర్స్-2026 టోర్నమెంట్లో ఈ 500 విజయాల మైలు రాయిని అందుకుంది. ఇండోనేషియా మాస్టర్స్-2026 టోర్నీలో భాగంగా ప్రిక్వార్టర్ ఫైనల్లో డెన్మార్క్ షట్లర్ ఫో లినే […] The post చరిత్ర సృష్టించిన భారత స్టార్ షట్లర్ పీవీ సింధు appeared first on Visalaandhra .
High Court of Delhi |‘టీమిండియా’అని పిలవొద్దంటూ పిటిషన్
High Court of Delhi | వెబ్డెస్క్, ఆంధ్రప్రభ : భారత క్రికెట్
Admissions |శభాష్ డీసీఓ సార్ …..
Admissions | శభాష్ డీసీఓ సార్ ….. Admissions | మంథని, ఆంధ్రప్రభ
Australia | కాల్పుల కలకలం.. Australia | వెబ్డెస్క్, ఆంధ్రప్రభ : ఆస్ట్రేలియాలో
Army vehicle |జమ్మూ కశ్మీర్లో ఘోర ప్రమాదం
Army vehicle | జమ్మూ కశ్మీర్లో ఘోర ప్రమాదం Army vehicle |
స్టీల్ ఫ్యాక్టరీలో భారీ పేలుడు.. ఆరుగురి కార్మికుల మృతి
ఛత్తీస్గఢ్లో విషాదకర ఘటన చోటు చేసుకుంది. బలోడా బజరార్ జిల్లాలోని ఓ ప్రైవేట్ స్టీల్ ఫ్యాక్టరీలో గురువారం జరిగిన పేలుడు ఘటనలో ఆరుగురు వ్యక్తులు అక్కడిక్కడే మృతి చెందారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. పేలుడు అనంతరం దట్టంగా పొగలు వ్యాపించడంతో పరిసర ప్రాంతాల ప్రజలు భయాందోళనకు గురయ్యారు. స్టీల్ ఫ్యాక్టరీలోని బొగ్గు కొలిమి ఒక్కసారిగా పేలడంతో ఈ ప్రమాదం సంభవించినట్టు సమాచారం. ఆ సమయంలో కార్మికులు అక్కడ శుభ్రం చేసే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది. పేలుడు ధాటికి […] The post స్టీల్ ఫ్యాక్టరీలో భారీ పేలుడు.. ఆరుగురి కార్మికుల మృతి appeared first on Visalaandhra .
Eight sixes |టీ20ల్లో అభిషేక్ తుఫాన్
Eight sixes | వెబ్డెస్క్, ఆంధ్రప్రభ : భారత టీ20 స్టార్ ఓపెనర్
Duggirala |ప్రియుడుతో కలిసి భార్య ఘాతుకం
Duggirala | ప్రియుడుతో కలిసి భార్య ఘాతుకం Duggirala | దుగ్గిరాల, ఆంధ్రప్రభ
RTC బస్సుకు స్టార్టింగ్ ట్రబుల్.. దిగి నెట్టిన ప్రయాణికులు #Achampet #RTC #ViralVideo #Transport
ఝార్ఖండ్ లో ఎన్కౌంటర్: 15 మంది మావోలు మృతి
రాంఛీ: ఝార్ఖండ్ రాష్ట్రం సింగ్భూమ్ జిల్లాలో భారీ ఎన్కౌంటర్ జరిగింది. కిరీబురు పోలీస్ స్టేషన్ పరిధిలోని సారంటా అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు, మవోయిస్టులకు మధ్య జరిగిన కాల్పుల్లో 15 మంది మావోలు చనిపోయారు. మృతుల్లో మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు పతిరామ్ మాంఝీ అలియాస్ అనల్ ఉన్నారని తెలిపారు. అతడి తలపై ఐదు కోట్ల రూపాయల రివార్డు కూడా ఉంది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఘటనా స్థలం నుంచి భారీగా మందుగుండు సామాగ్రి, ఎకె47 తుపాకులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
Gold, Silver price Fall |దిగొచ్చిన వెండి.. శాంతించిన పసిడి
Gold, Silver price Fall | దిగొచ్చిన వెండి.. శాంతించిన పసిడి వెబ్డెస్క్,
మౌని అమావాస్య రోజు మాఘస్నానానికి వెళ్తున్న జ్యోతిర్మఠ పీఠాధిపతి శంకరాచార్య అవిముక్తేశ్వరానందస్వామి పై ఉత్తరప్రదేశ్ పోలీసులు దాడి చేసినంత పనిచేశారు. దాదాపు 200మంది అనుయాయులతో కలిసి అవిముక్తేశ్వరానంద మాఘ స్నానానికి బయలుదేరారు. మరోవైపు నుంచి మరో బృందం వచ్చింది. రెండు బృందాలూ ఎదురుబొదురుగా తారసపడ్డారు. రెండు బృందాల మధ్య ప్రత్యక్ష ఘర్షణ జరిగిన దాఖలాలైతే కనిపించలేదు. కానీ అప్పుడే అవిముక్తేశ్వరానంద పై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ పోలీసులు చాలా దురుసుగా ప్రవర్తించారు. శంకరాచార్య అనుయాయులను అటూఇటూ […] The post అసలు గురి యోగీ మీదే appeared first on Visalaandhra .
చైనా వెనిజులాకు ముఖ్య మిత్రదేశం. ఆర్థికంగా, రాజకీయంగా స్నేహంగా ఉంటూ సైనిక సహకారం అందిస్తోంది. చమురు కొనుగోలు, భారీ రుణాలు, చమురు నిక్షేపాలపై పెట్టుబడులు పెట్టింది. వెనిజులా ప్రభుత్వానికి రాజకీయ మద్దతునిస్తూ, ఆయుధ సరఫరా చేస్తూ, అమెరికా జోక్యాన్ని వ్యతిరేకిస్తోంది. వెనిజులా దేశపు సార్వభౌమాధికారాన్ని నాశనం చేసిన అమెరికా చర్యలను చైనా తీవ్రంగా ఖండించింది. అంతేకాదు అమెరికా పేరుతో వచ్చిన కష్టంలో కూడా వెన్నంటే ఉంది. ట్రంప్, మాక్రాన్ లాగా ఎలాంటి హడావుడి లేకుండా పెద్ద పెద్ద […] The post అమెరికాకు చైనా చెక్ appeared first on Visalaandhra .
తిరుపతి తాగునీటి పథకానికి అష్ట వక్రాలెందుకు ?
వి. శంకరయ్య ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సంక్రాంతి సందర్భంగా తన స్వస్థలం నారావారిపల్లెలో బస చేసినపుడు తిరుపతి తిరుమల తాగునీటి పథకానికి పునాదిరాయి వేశారు. తిరుపతి తిరుమలకు తాగునీరు సరఫరా చేస్తున్న కళ్యాణి జలాశయానికి హంద్రీనీవా ప్రాజెక్టు ద్వారా తాగునీరు సరఫరా చేస్తారని జలవనరుల శాఖ ప్రకటించింది. హంద్రీనీవా ఫేజ్ టు లో భాగమైన నీవా బ్రాంచి కెనాల్ నుంచి ఈ పథకం మొదలౌతుందని 126 కోట్ల వ్యయంతో ఈ పథకం రూపకల్పన చేసినట్లు ప్రకటించారు. వాస్తవంలో తిరుపతికి […] The post తిరుపతి తాగునీటి పథకానికి అష్ట వక్రాలెందుకు ? appeared first on Visalaandhra .
అన్ని వైద్య, విద్యా కళాశాలల్లో కమాండ్ కంట్రోల్ సేవలు : సత్యకుమార్
అమరావతి: నిత్యజీవితంలో సాంకేతికత కీలకంగా మారిందని మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. మాల్ ప్రాక్టీస్ వంటివి జరిగితేనే ఈ సెంటర్ ద్వారా తక్షణం గుర్తించవచ్చు అని అన్నారు. కమాండ్ కంట్రోల్ సెంటర్ ను సత్యకుమార్ ప్రారంభించారు. కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా 37 వైద్య,విద్య కళాశాలల్లో పరీక్షలు పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మాల్ ప్రాక్టీస్ వంటివి జరిగితేనే కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా తక్షణం గుర్తించవచ్చునని, కాపీయింగ్, మాల్ ప్రాక్టీస్ కు అవకాశం లేకుండా చేస్తామని తెలియజేశారు. సాంకేతికతను ఉపయోగించడం వల్ల పర్యవేక్షణ సిబ్బంది సంఖ్య తగ్గనుందని, హైక్వాలిటీ నాణ్యతతో చిత్రీకరణతో పాటు 70 రోజులు వీటిని స్టోర్ చేయవచ్చునని అన్నారు. ప్రస్తుతం ఐదు వైద్య విద్యా కళాశాలలను ఈ సెంటర్ కింద తీసుకొస్తున్నామని, భవిష్యత్తులో అన్ని వైద్య, విద్యా కళాశాలల్లో కమాండ్ కంట్రోల్ సేవలు అందిస్తున్నామని పేర్కొన్నారు. త్వరలో ఆయుష్, నర్సింగ్ కళాశాలలను కమాండ్ పరిధిలోకి తీసుకొస్తామని అన్నారు. నాణ్యమైన వైద్య, విద్యను తీసుకురావాలన్నదే ప్రభుత్వ లక్ష్యం అని సత్యకుమార్ స్పష్టం చేశారు.
Buzz: Priyamani beside Megastar?
Megastar Chiranjeevi is all set to start his next film to be directed by Bobby Kolli. Tentatively titled Mega 158, the final script discussions are completed in Dubai between Chiranjeevi and Bobby. The shoot starts in March and Bobby is currently finalizing the actors. Priyamani is now in talks to play Chiranjeevi’s wife in the […] The post Buzz: Priyamani beside Megastar? appeared first on Telugu360 .
కేవీవీ ప్రసాద్ భారతదేశ వ్యవసాయరంగం 146 కోట్ల మంది ప్రజలకు ఆహారాన్ని అందిస్తున్నది. దేశ జనాభాలో సుమారు 62 శాతం మంది ప్రత్యక్షంగా, పరోక్షంగా వ్యవసాయ రంగంపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. ఈ రంగం నుండి ఏటా రూ.80 లక్షల కోట్ల వ్యాపారం జరుగుతోంది. దీంతో వ్యవసాయరంగం పైన, భూములపైన స్వదేశీ, విదేశీ కార్పోరేట్ల కన్నుపడింది. కార్పోరేట్లతో దోస్తీ కట్టిన కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వం దేశప్రజలంతా కరోనా మహమ్మారి బారినపడి అల్లాడుతున్న సమయంలో అప్రజాస్వామికంగా మూడు వ్యవసాయ […] The post దుష్ట చట్టాలను వ్యతిరేకిద్దాం appeared first on Visalaandhra .
ముంబయి: ప్రముఖ గాయని ఎస్ జానకి కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు. జానకి తనయుడు మురళీకృష్ణ(65) గురువారం కన్నుమూశారు. మురళీ చనిపోవడంతో షాక్కు గురయ్యానని ఆమె తన ఫేస్బుక్ ఖాతాలో తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. భరతనాట్యంలో మురళీకి ప్రావీణ్య ఉంది. తెలుగు, మలయాళీ సినిమాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించారు. తెలుగులో వినాయకుడు, మల్లెపువ్వు వంటి సినిమాలో నటించారు. కూలింగ్ గ్లాస్ అనే మలయాళ చిత్రానికి రచయితగా పని చేశారు. గతంలో జానకి ఆరోగ్యంపై మీడియా వార్తలు రావడంతో మురళీ ఖండించారు. మురళీ తుదిశ్వాస విడవడంతో భార్య, ఇద్దరు కూతుళ్లు, తల్లి శోకసంద్రంలో మునిగిపోయారు. సినీ ప్రముఖలు మురళీ మృతిపట్ల సంతాపం తెలిపారు. ఆయన కుటుంబానిక ప్రగాఢ సానుభూతి ప్రకటించారు.
YSRCP : ఎమ్మిగనూరు నాదంటే.. నాది.. పట్టువదలని నేతలు
వైసీపీ అధినేత వైఎస్ జగన్ పార్టీని బలోపేతం చేయాలని భావిస్తుంటే మరొకవైపు పార్టీ నేతలు మాత్రం వెనక్కు లాగుతున్నారు
తెలంగాణ రైజింగ్ 2047 విజన్ తో ముందుకెళ్తాం: రేవంత్ రెడ్డి
దావోస్: తెలంగాణలో పారిశ్రామిక ప్రగతికి ఉన్న సానుకూల అవకాశాలు, అనుకూల వాతావరణం, రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలు గురించి ప్రపంచ ఆర్థిక సదస్సు ప్రతినిధులతో ముఖ్యమంత్రి రేవంత్ పంచుకున్నారు. తెలంగాణ ప్రభుత్వ విధానాలను ప్రపంచానికి చూపించాలన్న ఆలోచనలను వివరించారు. ప్రతి ఏటా దావోస్లో జరిగే ప్రపంచ ఆర్థిక సదస్సు అనంతరం, దానికి ఫాలోఅప్గా హైదరాబాద్లో జూలై, ఆగస్టు నెలల్లో సమావేశం నిర్వహిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సదస్సు ప్రతినిధుల ముందు ప్రతిపాదించారు. ప్రపంచ ఆర్థిక సదస్సులోని తెలంగాణ పెవిలియన్లో ముఖ్యమంత్రి నేతృత్వంలోని తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్కు చెందిన ఫోర్త్ ఇండస్ట్రియల్ రివల్యూషన్ మేనేజింగ్ డైరెక్టర్ జెరెమీ జర్గెన్స్, ఫోరం డిజిటల్ ఎకానమీ స్ట్రాటజీ హెడ్ మంజు జార్జ్ తో సమావేశమయ్యారు. జూలై, ఆగస్టు నెలల్లో ఫాలోఅప్ సమావేశం నిర్వహించాలన్న ముఖ్యమంత్రి ప్రతిపాదనపై ఫోరం ప్రతినిధులు సానుకూలంగా స్పందించారు. దావోస్ సదస్సులో జరిగిన చర్చలు, తీసుకున్న నిర్ణయాల పురోగతిని సమీక్షించుకునేందుకు ఫాలోఅప్ సమావేశం ఎంతో ఉపకరిస్తుందని అభిప్రాయపడ్డారు.ఆ విషయంలో సమీప భవిష్యత్తులో నిర్ణయం తీసుకుంటామని జెరెమీ జర్గెన్స్ చెప్పారు. చైనాలో ప్రతి ఏడాది ‘సమ్మర్ దావోస్’ జరుగుతోందని, అలాగే సౌదీ అరేబియా కూడా ఆసక్తి ప్రదర్శిస్తోందని తెలిపారు. తెలంగాణ రైజింగ్ 2047 విజన్, 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దే రోడ్మ్యాప్, లక్ష్యాలను సిఎం సమావేశంలో సమగ్రంగా వివరించారు. తెలంగాణ విజన్ లక్ష్యాలు పరస్పర సహకారానికి అవకాశం కల్పించేలా ఉన్నాయని జెరెమీ జర్గెన్స్ ప్రశంసించారు. తెలంగాణ రైజింగ్ 2047 విజన్లో తాము భాగస్వామ్యం పంచుకుంటామని తెలిపారు. హైదరాబాద్లో జరిగిన బయోఆసియా 2024 సందర్భంగా ప్రారంభించిన సి4ఐఆర్ తెలంగాణ పురోగతిపై ఈ సమావేశంలో చర్చలు జరగడంతో పాటు ఆరోగ్యం, లైఫ్ సైన్సెస్ రంగాలకు సంబంధించి వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ భారత్లో ప్రారంభించిన తొలి థీమాటిక్ సెంటర్ అదేనని గుర్తు చేశారు. మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ, తెలంగాణ రైజింగ్ విజన్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న మూడు జోన్ల నమూనాను వివరించారు. క్యూర్, ప్యూర్, రేర్ అనే ఆర్థిక అభివృద్ధి వ్యూహంతో పాటు భారత్ ఫ్యూచర్ సిటీ ఏర్పాటును వివరించారు. ఇది నెట్-జీరో గ్రీన్ఫీల్డ్ స్మార్ట్ సిటీ ప్రాజెక్టుగా, దేశంలో సుస్థిర అభివృద్ధికి రోల్ మోడల్ సిటీగా నిలుస్తుందని తెలిపారు. ఈ సమావేశంలో పాల్గొన్న మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ, ఏరోస్పేస్, డిఫెన్స్, బయో-డిజైన్, సాఫ్ట్వేర్, ఫార్మా రంగాల్లో హైదరాబాద్కు ఉన్న అనుకూలతలను వివరించారు. ఎలక్ట్రిక్ వాహనాలు, పునరుత్పాదక ఇంధనంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందన్నారు.
Deputy Chief Minister Pawan Kalyan |త్రికోటేశ్వరస్వామిని దర్శించుకున్న పవన్ కల్యాణ్
Deputy Chief Minister Pawan Kalyan | త్రికోటేశ్వరస్వామిని దర్శించుకున్న పవన్ కల్యాణ్
దావోస్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
దావోస్ లో జరగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం లో తెలంగాణ ముఖ్యమంత్రి ఫోరం ఎండీ జెరిమీ జర్గెన్స్ సమావేశవయ్యారు
Collector | పదిలో విజయం మనదే.. Collector | గుంటూరు బ్యూరో –
Former MP | ఈడీ విచారణ.. Former MP | వెబ్డెస్క్, ఆంధ్రప్రభ
Bandla Ganesh : మూడేళ్ల తర్వాత కాని మూడ్ రాలేదా సామీ?
ప్రముఖ నిర్మాత బండ్ల గణేశ్ పాదయాత్ర నిజంగా ఎందుకు చేస్తున్నారు
Ys Jagan : రాజధానిలో రియల్ ఎస్టేట్ వ్యాపారం
Ys Jagan : రాజధానిలో రియల్ ఎస్టేట్ వ్యాపారం
Three days |సర్వదర్శన టోకెన్ల జారీ నిలిపివేత..
Three days | వెబ్డెస్క్, ఆంధ్రప్రభ : తిరుమలలో ఈ నెల 25న
Nandyal Bureau |రైలు ఢీకొని యువకుడు మృతి..
Nandyal Bureau | నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ : నంద్యాల జిల్లాలో ఈ
నైనీ కోల్ మైన్స్ టెండర్లు రద్దు
నైనీ కోల్ మైన్స్ టెండర్ నోటిఫికేషన్ ను సింగరేణి యాజమాన్యం రద్దు చేసింది
పెద్దల బాబు కుటుంబానికి అండగా ఉంటాం
ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి భూదాన్ పోచంపల్లి, జనవరి 22 (జనం సాక్షి):భూదాన్ పోచంపల్లి పట్టణ కేంద్రంలోని …
Indravelli |నాగోబా ఆలయంలో పూజలు
Indravelli | నాగోబా ఆలయంలో పూజలు Indravelli | ఇంద్రవెల్లి, ఆంధ్రప్రభ :
Telangana : తెలంగాణ హైకోర్టు కీలక నిర్ణయం
గ్రూప్ వన్ పరీక్షలపై తెలంగాణ హైకోర్టు కీలక నిర్ణయం వెలువరించింది.
దిల్లీ కాలుష్యంపై సుప్రీంకోర్టు సీరియస్: 4 వారాల్లో కార్యాచరణ ప్రణాళిక ఇవ్వాలి
దేశ రాజధాని దిల్లీని ఉక్కిరిబిక్కిరి చేస్తున్న వాయు కాలుష్యంపై సుప్రీంకోర్టు మరోసారి కఠినంగా స్పందించింది. కాలుష్య బారిన పడిన దిల్లీకి ఊపిరి అందించేలా తక్షణమే ప్రభావవంతమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం, దిల్లీ ప్రభుత్వం రెండింటికీ స్పష్టమైన గడువును విధించింది. వాయు నాణ్యత నిర్వహణ కమిషన్ (సీఏక్యూఎం) చేసిన సూచనలను ఎలా అమలు చేస్తారన్న దానిపై వివరణ ఇస్తూ, వచ్చే నాలుగు వారాల లోపు పూర్తి స్థాయి కార్యాచరణ ప్రణాళికను సమర్పించాలని ధర్మాసనం […] The post దిల్లీ కాలుష్యంపై సుప్రీంకోర్టు సీరియస్: 4 వారాల్లో కార్యాచరణ ప్రణాళిక ఇవ్వాలి appeared first on Visalaandhra .
Pre-arrest |బీఆర్ఎస్ నాయకుల ముందస్తు అరెస్ట్
Pre-arrest | జైనూర్/ సిర్పూర్ (యు) ఆంధ్రప్రభ : కొమురం భీమ్ అసిఫాబాద్
Maoist |బయటపడ్డ మావోయిస్టు ఆయుధ కర్మాగారం
Maoist | చర్ల, ఆంధ్రప్రభ : చతీష్ఘడ్ సుక్మా జిల్లా చింతగుఫా పోలీస్టేషన్
TG |కుటుంబంలో చిచ్చు పెట్టిన రాజకీయం
TG | కుటుంబంలో చిచ్చు పెట్టిన రాజకీయం TG | గుమ్మడిదల, ఆంధ్రప్రభ
4 Days |వరుసగా 4 రోజులు బ్యాంకులు బంద్!
4 Days | వెబ్డెస్క్, ఆంధ్రప్రభ : బ్యాంకులకు వరుసగా 4 రోజులు
Maruthi Getting Trolled Badly Again
Talented writer and director Maruthi bagged a golden opportunity to direct Prabhas. The film Raja Saab released on January 9th and it was a golden opportunity wasted badly by Maruthi. An over-confident Maruthi has announced his Villa number along with his address before the film’s release. After the film was rejected badly, he was trolled […] The post Maruthi Getting Trolled Badly Again appeared first on Telugu360 .
సొంత జట్టు సభ్యులకే వ్యతిరేకంగా చూపించారు: గంభీర్
హైదరాబాద్: న్యూజిలాండ్-టీమిండియా మధ్య జరిగే టి20కి ముందు కాంగ్రెస్ ఎంపి శశిథరూర్ శుభాకాంక్షలు తెలుపుతూ పోస్టు పెట్టారు. భారత జట్టు ఓటమిని చవిచూసినప్పుడు గంభీర్ నిర్ణయాలను ఎంతో మంది విమర్శిస్తున్నారని, ఆయన మాత్రం ప్రశాంతంగా, దృఢ సంకల్పం, నిశ్శబ్ధంగా ముందుకు సాగుతున్నారని థరూర్ కొనియాడారు. గంభీర్ సమర్థవంతమైన నాయకత్వానికి అభినందనలు తెలిపారు. భారత దేశ ప్రధాన మంత్రి పదవి తరువాత అతి కష్టమైన ఉద్యోగం గౌతమ్దేనని శశి ప్రశంసించారు. గంభీర్తో సమావేశం అనంతరం శశిథరూర్ పోస్టు పెట్టారు. కాంగ్రెస్ ఎంపి శశిథరూర్ పెట్టిన ట్విట్టర్ పోస్టుకు టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ రిప్లై ఇచ్చారు. తాను సొంత జట్టుతోనే పోటీలో ఉన్నానని గౌతమ్ స్పందించారు. టీమ్ ఇండియా సభ్యులు సెటిల్ కావడానికి ఇంకాస్త సమయం పడుతుందని, అప్పుడు కోచ్ అపరిమిత అధికారం వచ్చే అవకాశం ఉందన్నారు. తనని సొంత జట్టు సభ్యులకే వ్యతిరేకంగా చూపించడం ఆశ్చర్యానికి గురి చేసిందని గౌతమ్ తెలిపారు. స్వదేశంలో రెండు టెస్టు సిరీస్లు కోల్పోవడంతో పాటు న్యూజిలాండ్తో జరిగిన వన్డే సిరీస్ 2-1 తేడాతో భారత జట్టు కోల్పోవడంతో గంభీర్పై విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే. వన్డేలు, టెస్టులకు గంభీర్ కోచ్ గా సమర్ధుడు కాదని క్రికెట్ పండితులు, అభిమానులు స్పష్టం చేశారు. వెంటనే వన్డేలు, టెస్టుల కోచ్ పదవి నుంచి గంభీర్ తొలగించాలని క్రికెట్ అభిమానులు డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. టెస్టులు, వన్డేలలో భారత జట్టు విఫలమవుతున్నాయి విషయం తెలిసిందే.

23 C