BJP Accepted |రాజాసింగ్ రాజీనామాకు జెపి నడ్డా ఆమోదం ..
హైదరాబాద్ – బిజెపికి ఎమ్మెల్యే రాజాసింగ్ (BJPMLA Raja singh) చేసిన రాజీనామాను
Rajya Bhasha |భాషల పేరిట అడ్డుగోడలొద్దు –పవన్ కల్యాణ్
హిందీ నేర్చుకుంటూనే మాతృభాషతో పయనిద్దాంభాష నేర్చుకోవడానికి ఆటంకాలు దేనికిమరో భాషను అంగీకరించడం ఓటమి
World Population Day |ఇప్పుడు జనాభానే గొప్ప ఆస్తి .. చంద్రబాబు
వెలగపూడి – భారతదేశానికి (India) బలమైన ఆర్థిక వనరు(asset ) జనాభానే (Population
TG |క్యాబినేట్ ఆమోదంతోనే కాళేశ్వరం –జస్టీస్ పి సి ఘోష్ కు డాక్యుమెంట్లు అందజేసిన హరీశ్ రావు
బేసిక్స్ తెలియని ఉత్తమ్, బేసిన్స్ తెలియని రేవంత్ప్రాజెక్ట్ లపై రేవంత్, ఉత్తమ్ చెప్పేవన్నీ
TDP : సీనియర్లు సిద్ధం కావాల్సిందేనా... మళ్లీ పిలుపు వస్తుందా?
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రస్తుత మంత్రి వర్గంలో దాదాపు పది మందిపై అసంతృప్తిలో ఉన్నారని తెలిసి సీనియర్ నేతలలో ఆశలు పెరిగాయి.
హిందీ నేర్చుకోవడానికి ఇబ్బంది ఏంటి?: పవన్ కల్యాణ్
హైదరాబాదులో రాజ్య భాషా విభాగ స్వర్ణోత్సవ వేడుకలుహాజరైన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్హిందీ నేర్చుకుంటే మరింత బలపడతామని స్పష్టీకరణఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ హిందీ భాష యొక్క ప్రాముఖ్యతను నొక్కిచెప్పారు. ఐటీ రంగంలో విజయం సాధించడానికి ఆంగ్లం ఎంత ముఖ్యమో, దేశంలో ఎక్కువ మంది మాట్లాడే హిందీని నేర్చుకోవడం వల్ల కూడా అంతే ప్రయోజనం ఉంటుందని ఆయన అన్నారు. హైదరాబాద్ గచ్చిబౌలి బాలయోగి స్టేడియంలో ఏర్పాటు చేసిన రాజ్య భాషా విభాగ స్వర్ణోత్సవ వేడుకల్లో పవన్ […] The post హిందీ నేర్చుకోవడానికి ఇబ్బంది ఏంటి?: పవన్ కల్యాణ్ appeared first on Visalaandhra .
NZB |నెట్టిన బోనం.. నిలువెత్తు భక్తి భావం : ఎమ్మెల్యే ధన్ పాల్
నిజామాబాద్ ప్రతినిధి, జులై 11 (ఆంధ్రప్రభ): తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీ కగా
ఏపీ లిక్కర్ స్కామ్ కేసు: ఆరోగ్యం బాగోలేదు, తగిన సమయం ఇవ్వాలని కోరిన రిటైర్డ్ ఐఏఎస్ రజత్ భార్గవ
నేడు సిట్ విచారణకు హజరుకావాల్సి ఉన్న రజత్ భార్గవతెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపుతున్న ఏపీ మద్యం కుంభకోణం కేసులో ఎక్సైజ్ శాఖలో కీలక స్థానంలో పనిచేసిన రిటైర్డ్ అధికారి డాక్టర్ రజత్ భార్గవకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) నోటీసులు జారీ చేసిన విషయం విదితమే. శుక్రవారం విజయవాడలోని సిట్ కార్యాలయంలో విచారణకు హాజరుకావాలని ఆ నోటీసుల్లో సిట్ స్పష్టం చేసింది.అయితే, నేటి విచారణకు డాక్టర్ రజత్ భార్గవ హాజరు కావడం లేదు. ఈ విషయాన్ని ఆయన […] The post ఏపీ లిక్కర్ స్కామ్ కేసు: ఆరోగ్యం బాగోలేదు, తగిన సమయం ఇవ్వాలని కోరిన రిటైర్డ్ ఐఏఎస్ రజత్ భార్గవ appeared first on Visalaandhra .
ADB |ప్రకృతి వైపరీత్యాల నుండి ప్రజారక్షణకు ముందస్తు చర్యలు : కలెక్టర్ కుమార్ దీపక్
మంచిర్యాల ప్రతినిధి, జులై 11 (ఆంధ్రప్రభ) : ప్రకృతి వైపరీత్యాల నుండి ప్రజల
Ys Jagan : జగన్ బంగారుపాళ్యం పర్యటనపై పోలీసులు కేసు నమోదు
వైసీపీ అధినేత వైఎస్ జగన్ బంగారుపాళ్యం పర్యటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.
Basara |నదిలో ఆత్మహత్యకు యత్నించిన యువకుడిని కాపాడిన పోలీసులు
బాసర, జులై 11 (ఆంధ్రప్రభ) : గోదావరి నది (Godavari River) లో
Mallu Bhatti Vikramarka : బీజేపీ పై భట్టి ఫైర్... గౌరవం లేదంటూ?
భారతీయజనతా పార్టీపై తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఆగ్రహం వ్యక్తం చేశారు.
Telangana |ఇంజనీరింగ్ కళాశాలలో ఫీజు పెంపునకు హైకోర్టు నో…
హైదరాబాద్ : ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీలకు తెలంగాణ హైకోర్టు (Telangana High Court)
Pawan Kalyan : హిందీ భాషపై పవన్ కల్యాణ్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు
హిందీ భాషపై ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు
సెంచరీ చేస్తావా రూట్?.. జడేజా ఛాలెంజ్..
లండన్: లార్డ్స్ మైదానం వేదికగా జరుగుతున్న మూడో టెస్ట్ మ్యాచ్లో ఇంగ్లండ్ను జో రూట్ అదుకున్నాడు. స్వల్పస్కోర్కే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన జట్టుకు అండగా నిలిచాడు. భారత బౌలర్ల దాడిని తట్టుకొని దృఢంగా నిలబడ్డాడు. అయితే టెస్టుల్లో నెం.1 ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా (Ravindra Jadeja) జో రూట్ని ఓ ఆట ఆడుకున్నాడు. రూట్ సెంచరీకి చేరువలో (98 నాటౌట్) ఉన్న సమయంలో ఆకాశ్దీప్ వేసిన బంతిని బ్యాక్వర్డ్ పాయింట్ వైపు కొట్టాడు. […]
Bhagavatgita |గీతాసారం (ఆడియోతో…) అధ్యాయం 6, శ్లోకం 20,21,22,23
గీతాసారం (ఆడియోతో…) అధ్యాయం 6, శ్లోకం 20,21,22,23 20.యత్రోపరమతే చిత్తంనిరుద్ధం యోగసేవయా |యత్ర
కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు హైకోర్టులో భారీ ఉరట లభించింది. ఆయనపై బీజేపీ దాఖలు చేసిన పరువునష్టం కేసును హైకోర్టు తాత్కాలికంగా నిలిపివేసింది. 2023 ఎన్నికల సమయంలో… ఃఅవినీతి రేటు కార్డుః ప్రకటనపై బీజేపీ పరువునష్టం కేసు దాఖలు చేసింది. ఇందులో సిద్ధరామయ్య, రాహుల్ గాంధీ, డీకే శివకుమార్ పేర్లను చేర్చింది.బీజేపీ లంచం తీసుకున్నట్టు 2023 ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ ఒక ప్రకటన విడుదల చేసింది. కర్ణాటకలోని బీజేపీ ప్రభుత్వంలో పదవులు, కాంట్రాక్టులకు లంచాల రేట్లను నిర్ణయించిందని […] The post హైకోర్టులో సిద్ధరామయ్యకు ఊరట appeared first on Visalaandhra .
భువనేశ్వర్: మాజీ సర్పంచ్, సర్పంచ్ భర్తను గుర్తు తెలియని వ్యక్తులు పదునైన ఆయుధాలతో నరికి చంపారు. ఈ సంఘటన ఒడిశా రాష్ట్రం సోనేపూరి జిల్లా దుంగురిపాలి బ్లాక్లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గజబంధ్ పంచాయతీకి బల్లభ్ ఖేటీ అనే వ్యక్తి సర్పంచ్గా సేవలందించాడు. ప్రస్తుతం ఆ గ్రామానికి బల్లభ్ భేటీ భార్య బసంతి ఖేటీ సర్పంచ్గా పని చేస్తున్నారు. బల్లభ్ ఖేటీ ఇంటికి వస్తుండగా పండరపాలి గ్రామ శివారులో గుర్తు తెలియన వ్యక్తులు అతడిపై […]
Amaravati’s Quantum Valley Set to Become a Global Tech Icon
The Andhra Pradesh government has decided to construct an iconic Quantum Valley building in Amaravati, aiming to make it a globally recognised architectural and technological marvel. Designs are currently being reviewed to ensure the building is unlike anything seen elsewhere in the world. The structure, spread over 40,000 square feet, will soon have its finalized […] The post Amaravati’s Quantum Valley Set to Become a Global Tech Icon appeared first on Telugu360 .
Bandi Sanjay |తిరుమలలో అన్యమత ఉద్యోగస్తులను తొలగించాల్సిందే ..
రిక్వెస్ట్ కాదు.. టిటిడి అధికారులు వార్నింగ్ అన్న బండి సంజయ్ తిరుమల :
కాకినాడ మెడికల్ కాలేజీ ఘటనపై చంద్రబాబు ఆగ్రహం
అమరావతి: కాకినాడ మెడికల్ కాలేజీ ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. లైంగిక వేధింపుల ఘటనపై బాబు నివేదిక కోరారు. ముఖ్యమంత్రికి ఆరోగ్యశాఖ అధికారులు నివేదిక అందించారు. కల్యాణ్ చక్రవర్తితో పాటు మరో ముగ్గురు కలిసి విద్యార్థినులను వేధించారని సిఎంకు అధికారులు చెప్పారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని సిఎం చంద్రబాబు ఆదేశించారు. కాకినాడలోని రంగరాయ వైద్యకళాశాలలో విద్యార్థినిలను సిబ్బంది లైంగికంగా వేధించారు. మైక్రోబయాలజీ, పాథాలజీ, బయో కెమిస్ట్రీ విభాగాల్లో పని చేసి సిబ్బంది […]
Utnur |అనాధ యువతికి ఎమ్మెల్యే బోజ్జు పటేల్ ఆపన్నహస్తం
ఉట్నూర్, జులై 11 (ఆంధ్రప్రభ ) : ఆదిలాబాద్ (Adilabad) జిల్లా ఉట్నూర్
ಫ್ಯಾಕ್ಟ್ಚೆಕ್: ಡೊನಾಲ್ಡ್ ಟ್ರಂಪ್ ಅವರನ್ನು ಭೇಟಿಯಾಗಲು ಜೈಶಂಕರ್ ಅವರ ಮನವಿಯನ್ನು ಶ್ವೇತಭವನ ನಿರಾಕರಿಸಿಲ್ಲ.
ಡೊನಾಲ್ಡ್ ಟ್ರಂಪ್ ಅವರನ್ನು ಭೇಟಿಯಾಗಲು ಜೈಶಂಕರ್ ಅವರ ಮನವಿಯನ್ನು ಶ್ವೇತಭವನ ನಿರಾಕರಿಸಿಲ್ಲ.
Janasena : అన్నామంటే అన్నారంటారు కానీ..? జరుగుతున్నదిదేగా?
జనసేన పార్టీలో కిందిస్థాయి నేతల్లో అసంతృప్తి ఉంది. కూటమి ప్రభుత్వం ఏర్పాటయిన ఏడాది తర్వాత క్రమంగా బయటపడుతుంది
KHM |రేణుకా చౌదరికి కోర్టులో ఊరట
ఖమ్మం లీగల్, ఆంధ్రప్రభ : మాజీ కేంద్రమంత్రి, రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి
ఢిల్లీలో విషాదం.. తెల్లవారుజామున కుప్పకూలిన భవనం
న్యూఢిల్లీ: ఉత్తర ఢిల్లీలోని ఆజాద్ మార్కెట్ సమీపంలో విషాద సంఘటన చోటుచేసుకుంది. శుక్రవారం తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో బారా హిందూ రావు ప్రాంతంలోని పుల్ మిథాయ్లోని టోక్రి వాలన్లో ఉన్న ఓ భవనం కుప్ప కూలిపోయింది. ఈ ఘటనలో ఒకరు మరణించారు. కూలిపోయిన భవనంలో గ్రౌండ్ ఫ్లోర్లో మూడు దుకాణాలు.. మొదటి అంతస్తులో గోడౌన్లు ఉన్నాయి. పోలీసు నివేదికల ప్రకారం.. ఈ ఘటనకు సంబంధించిన ఫోన్ కాల్ అందుకున్న బారా హిందూ రావు పోలీసులు.. వెంటనే […]
"లార్డ్స్లో "బాగుంది రా మామా#TeluguPost #telugu #post #news
ధవళేశ్వరం వద్ద గోదావరి ఉగ్రరూపం… నీట మునిగిన పలు గ్రామాలు
మహారాష్ట్ర, తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా గోదావరికి వరద పోటెత్తుతోంది. ధవళేశ్వరం బ్యారేజీ వద్ద గోదావరి ఉగ్రరూపం దాల్చింది. వరద తాకిడి పెరగడంతో అధికారులు బ్యారేజీ మొత్తం 175 గేట్లను ఎత్తేశారు. దీంతో 2,00,600 క్యూసెక్కుల నీరు సముద్రంలోకి వెళుతోంది. వరద కారణంగా పలు లంక గ్రామాలు నీట మునిగాయి. కోనసీమ జిల్లాలోని లంక గ్రామాల్లో నీరు చేరుతోంది. నాలుగు గ్రామాలకు బయటి ప్రపంచంతో పూర్తిగా సంబంధాలు తెగిపోయాయి. అత్యవసరమైన వారు పడవలపై ప్రయాణం చేస్తున్నారు. The post ధవళేశ్వరం వద్ద గోదావరి ఉగ్రరూపం… నీట మునిగిన పలు గ్రామాలు appeared first on Visalaandhra .
Smart Kitchen Boosts Midday Meals Under NDA Reforms
In a move that reflects the NDA government’s commitment to quality education and student welfare, a state-of-the-art “Smart Kitchen” has been established at the Municipal Corporation High School in Kadapa. This initiative, launched under the Dokka Seethamma Midday Meal Scheme, aims to provide nutritious meals to school children in a clean and hygienic environment. The […] The post Smart Kitchen Boosts Midday Meals Under NDA Reforms appeared first on Telugu360 .
లాలుకు కొడుకు భారీ షాక్.. కొత్త పార్టీ ప్రారంభించనున్న తేజ్ ప్రతాప్ యాదవ్!
మహువాలో కొత్త జెండాతో ర్యాలీ నిర్వహించిన తేజ్ ప్రతాప్వచ్చే ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయబోతున్నట్టు ప్రకటన సొంత పార్టీ ఆర్జేడీ నుంచి బహిష్కరణకు గురైన మాజీ మంత్రి, ఎమ్మెల్యే తేజ్ ప్రతాప్ యాదవ్.. తండ్రి లాలు ప్రసాద్ యాదవ్కు షాకిచ్చారు. కొత్త పార్టీ బ్యానర్పై మహువాలో ర్యాలీ నిర్వహించారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయబోతున్నట్టు సంకేతాలిచ్చారు.పార్టీతో విభేదాల అనంతరం తొలిసారి నిర్వహించిన ఈ ర్యాలీలో తేజ్ ప్రతాప్ మద్దతుదారులు ఆకుపచ్చ, తెలుపు రంగుల్లో ఉన్న […] The post లాలుకు కొడుకు భారీ షాక్.. కొత్త పార్టీ ప్రారంభించనున్న తేజ్ ప్రతాప్ యాదవ్! appeared first on Visalaandhra .
విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన అమ్మవారి ఆలయానికి శుక్రవారం వేకువ జాము నుంచే పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తున్నారు
ఆర్కే నాయుడు..అదరగొట్టాడా...? ఇన్విస్టిగేషన్ సినిమాలో హైలెట్ అయిందా?
ఆర్కే నాయుడు నటించిన మూవీ ది 100 సినిమాతో చాలా కాలం తర్వాత సిల్వర్ స్క్రీన్ పైకి వచ్చేశారు. ఈ మూవీ నేడు విడుదలయింది.
విజయవాడలో దారుణం.. యజమానిని హతమార్చి పరారైన పనిమనిషి
మాచవరం పోలీస్ స్టేషన్ పరిధిలో ఘటనభర్త సాయంతో యజమానిని హత్యచేసిన పనిమనిషివిజయవాడలో దారుణం జరిగింది. ఇంటి యజమానిని దారుణంగా హత్యచేసిన పని మనిషి ఆపై ఇంట్లోని బంగారం, నగలతో పరారైంది. పోలీసుల కథనం ప్రకారం.. బొద్దలూరి వెంకట రామారావు (70) తన తల్లి సరస్వతితో కలిసి మాచవరం పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎన్టీఆర్ కాలనీలో ఉంటున్నారు. వృద్ధురాలైన తల్లిని చూసుకునేందుకు మూడు రోజుల క్రితం అనూష అనే పనిమనిషిని పెట్టుకున్నారు. అనూష అదే ఇంట్లో వారితో కలిసి […] The post విజయవాడలో దారుణం.. యజమానిని హతమార్చి పరారైన పనిమనిషి appeared first on Visalaandhra .
Karimabad |మోస్ట్ వాంటెడ్ రౌడీషీటర్ అరెస్టు
రౌడీ షీటర్స్ పై ప్రత్యేక నిఘ సీఐ బొల్లం రమేష్ వెల్లడి కరీమాబాద్,
Top producer Dil Raju recently unveiled his plans of ‘Dil Raju Dreams’ which has been launched in a grand manner. The major plan behind DRD is to introduce fresh and young talent to Telugu cinema in the coming years. Dil Raju and his team has done enough work before the announcement came. After the announcement, […] The post Dil Raju’s Big Plans in USA appeared first on Telugu360 .
మహిళలు విద్యావంతులైనప్పుడు మాత్రమే జనాభా పెరుగుదల అదుపు లోకి వస్తుంది. మహిళలు నిరక్షరాస్యులుగా ఉండటం వల్ల అణిచివేతకు గురౌతూ జనాభా నియంత్రణను కట్టడి చేయలేకపోతున్నారు. వారు విద్యావంతులైతేనే జనాభా నియంత్రణ సాధ్యమవుతుంది’ అని బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ 2023 జనవరిలో బీహార్ రాష్ట్రంలో సమాధాన్ యాత్ర పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తున్న సమయంలో వ్యాఖ్యానించడం మహిళల సాధికారతపై ఆయనకున్న అంకిత భావాన్ని తెలియజేస్తుంది. తాజాగా బీహార్లోని మహిళలకు ప్రభుత్వ ఉద్యోగాల్లో 35 శాతం రిజర్వేషన్ (Bihar […]
ADB |ఆయిల్ ఫామ్ మొక్కలపై మగ పురుగుల విడుదల
ఉద్యాన వన శాఖ అధికారి కె క్రాంతి, కుమార్ ఆదిలాబాద్ : జిల్లాలోని
Liquor Scam |విచారణకు రాలేను ….సిట్ కు మాజీ ఐఎఎస్ రజత్ భార్గవ్ లేఖ ..
విజయవాడ – తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపుతున్న ఏపీ మద్యం కుంభకోణం కేసులో
Harsh Rao : రేవంత్ రెడ్డిది కవర్ పాయింట్ ప్రెజెంటేషన్
మాజీ మంత్రి హరీశ్ రావు కాళేశ్వరం కమిషన్ ఎదుట విచారణకు నేడు హాజరయ్యారు.
మాదిగలు మహారాజులు, జాంబవంతుని వారసులు
హిందు పురాణాలలోని సంకల్ప మంత్రంలో ‘జంబుద్వీపే భరతవర్షే భరతఖండే పదాలు ఉచ్చరింస్తారు. వీటి ప్రకారం ఒకప్పుడు జంబుద్వీపం, అందులో భారతదేశం భాగమని అర్థమవుతుంది. మరి ఈ జంబూద్వీప భూమండలానికి తొలి మూలపురుషుడు, జాంబవ మహాచక్రవర్తి అని ‘జాంబవ ఇతిహాసం’ చెబుతున్నది. ఇది డక్కలి వారి మౌఖిక జానపద చరిత్ర. జాంబవంతుడు ఈ భూమికి ఆది దేవుడు, మహాప్రభువు, మహారాజు. ఈ దేశాన్ని మొదట జంబూద్వీపం అనే వారని జానపద ఇతిహాసం, మౌఖిక చరిత్ర, శాస్త్రీయ పరిశోధనలు, చరిత్రకారులు, […]
ఎక్కడున్నా దాక్కున్నా పట్టుకుంటామన్న పోలీసులు... వదిలేదే లేదంటున్న బాధితులు
కేరళలోని ఆలప్పుజా కుచెందిన టోమీ ఎ. వర్గీస్ షినీ టోమీల జంట బెంగళూరుకు వచ్చి A&A చిట్స్ అండ్ ఫైనాస్స్ సంస్థను ఏర్పాటు చేసింది.
Kakinada |రంగరాయ మెడికల్ కళశాలలో లైంగిక వేధింపులు…
కాకినాడలోని రంగరాయ వైద్య కళాశాలలో (Rangaraya medical college) విద్యార్థినులపై (Girl students
Vijayawada |యజమానిని చంపి.. నగలు దోపిడీ
విజయవాడ: ఇంటి యజమానిని హతమార్చి ఇంట్లో ఉన్న బంగారం, నగలతో పనిమనిషి పరారైన
ఇదెక్కడి లవ్ ప్రపోస్ రా మావా! #lovepropose #latestnews #viralvideo #waterfalls
ଦାବିଟି ବିଭ୍ରାନ୍ତିକର ଅଟେ । ସୋସିଆଲ ମିଡିଆରେ ଭାଇରାଲ ହେଉଥିବା ଦୁଇଟି ଫଟୋ ମଧ୍ୟରୁ କୌଣସି ମଧ୍ୟ ଫଟୋ ନିକଟ ଦିନରେ ଚୁରୁ ଦୁର୍ଘଟଣାର ଫଟୋ ନୁହେଁ ।
1996 బాంబు పేలుళ్ల కేసు.. 29 ఏళ్ల తర్వాత నిందితుడి అరెస్ట్
బెంగళూరు: 1996 కోయంబత్తూరు బాంబు పేలుళ్ల కేసులో దాదాపు మూడు దశాబ్దాలుగా తప్పించుకుని తిరుగుతున్న ప్రధాన నిందితుడు, సీరియల్ కిల్లర్ సాదిక్ రాజా అలియాస్ టైలర్ రాజాను ఎట్టకేలకు అరెస్టు చేశారు. కర్ణాటకలోని విజయపురలో తప్పుడు గుర్తింపుతో నివసిస్తున్న అతన్ని కోయంబత్తూరు పోలీసులు పట్టుకున్నారు. చామరాజనగర్ జిల్లాలోని గుండ్లుపేటకు చెందిన సాదిక్ రాజా 1996 పేలుడు తర్వాత పరారీలో ఉన్నాడు. పోలీసు వర్గాల ప్రకారం.. నిందితుడు ఒకే చోట ఉండకుండా పలు రాష్ట్రాలకు మారుతూ తప్పించుకు తిరిగాడు. […]
హరిహర కోట కి వెళ్లాలనుకుంటున్నారా? #hariharafort #latestnews #telugupost #tourism #telugufacts
దారుణం.. బస్సు నుండి దింపి 9మంది ప్రయాణికులను కాల్చి చంపారు
బస్సులో ప్రయాణిస్తున్న వారిలో తొమ్మిది మందిని కిందకు దించి దారుణంగా కాల్చి చంపారు. ఈ సంఘటన పాకిస్తాన్లోని అల్లకల్లోల బలూచిస్తాన్ ప్రావిన్స్లో చోటుచేసుకుంది. ప్రావిన్స్లోని జోబ్ ప్రాంతంలో జాతీయ రహదారిపై శుక్రవారం ఉదయం ప్రయాణీకుల బస్సు నుండి పంజాబ్కు చెందిన తొమ్మిది మంది ప్రయాణికులను దింపి.. తిరుగుబాటుదారులు కాల్చి చంపారని అసిస్టెంట్ కమిషనర్ జోబ్ నవీద్ ఆలం తెలిపారు. “క్వెట్టా నుండి లాహోర్కు వెళ్తున్న బస్సును ఆపి ప్రయాణికుల ఐడి కార్డులను తనిఖీ చేసి.. వారిలో తొమ్మిది […]
ଫ୍ୟାକ୍ଟ ଚେକ୍: ଭାଇରାଲ ଭିଡିଓଟି ପୁରୁଣା ଅଟେ, ନିକଟରେ ହୋଇଥିବା ବିହାର ବନ୍ଦ୍ ସହ ନାହିଁ କୌଣସି ସମ୍ପର୍କ
ଦାବିଟି ବିଭ୍ରାନ୍ତିକର ଅଟେ । ଭାଇରାଲ ଭିଡିଓଟି ୨୦୨୪ ମସିହାର ଅଟେ, ଯେତେବେଳେ ସୁପ୍ରିମକୋର୍ଟ ରାୟ ବିରୋଧରେ କିଛି ସମ୍ପ୍ରଦାୟ ବିହାରରେ ବନ୍ଦ୍ ପାଳନ କରିଥିଲେ । ତେବେ ଉକ୍ତ ପରିସ୍ଥିତିକୁ ନିୟନ୍ତ୍ରଣାଧୀନ କରିବାକୁ ଯାଇ ପାଟଣା ପୋଲିସ୍ ଲାଠିଚାର୍ଜ କରିଥିଲା । ଉକ୍ତ ଭିଡିଓ ସହ ନିକଟରେ ହୋଇଥିବା ବିହାର ବନ୍ଦ୍ ସହ କୌଣସି ସମ୍ପର୍କ ନାହିଁ ।
Demolish |కూకట్పల్లిలోని ఆక్రమణ లపై హైడ్రా పంజా
హైదరాబాద్: కూకట్పల్లి: తెలంగాణలో అక్రమ నిర్మాణాల కూల్చివేతలు కొనసాగుతున్నాయి. తాజాగా కూకట్పల్లిలో అక్రమ
మూడు ముళ్ల సాక్షిగా చివరి వరకు తోడునీడగా ఉంటామని వాగ్దానం చేసుకున్న వివాహబంధాలు ఛిద్రమైపోతున్నాయి. క్షణిక సుఖంకోసం వివాహేతర సంబంధాలు సభ్యసమాజానికి తలవంపులు తీసుకు వస్తున్నాయి. గతంలో మహిళలపై (జరిగిన) జరుగుతున్న దాడులు, హత్యలు, అకృత్యాలల్లో పురుషాధిపత్యం కొనసాగింది. కాని ఇప్పుడు వరసగా జరుగుతున్న సంఘటలను మహిళలకు తలవంపులు తీసుకు వస్తున్నాయి. మూడు కాలాల పాటు భర్త, పిల్లాపాపలతో హాయిగా జీవించాల్సిన మహిళలు జైళ్ల పాలవుతున్నారు. తద్వారా ఇరుకుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. సోషల్ మీడియా గుప్పెడు ప్రపంచంగా […]
బలవంతంగా తీసుకెళ్తుండగా తుంగభద్ర కాలువలో దూకిన ప్రేమజంట
బెంగళూరు: ప్రేమజంట తుంగభద్ర ఎడమ కాలువలో దూకి గల్లంతయ్యారు. ఈ సంఘటన కర్నాటక రాష్ట్రం మునిరాబాద్ డ్యామ్ చైన్ 28 వద్ద జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… నింగాపుర గ్రామానికి చెందిన ప్రవీణ్ కుమార్ అనే యువకుడు, సణాపుర గ్రామానికి చెందిన అంజలి అనే యువతి గాఢంగా ప్రేమించుకున్నారు. అంజలి కుటుంబ సభ్యులు ప్రేమ పెళ్లికి అడ్డుచెప్పారు. ఈ ప్రేమజంట పారిపోయి హగరిబొమ్మనహళ్లిలోని బంధువుల ఇంటికి వెళ్లిపోయారు. యువతి కుటుంబ సభ్యులు తెలుసుకొని హగరిబొమ్మనహళ్లికి వెళ్లారు. […]
వింబుల్డన్ ఓపెన్: సబలెంకాకు షాక్..
లండన్: ప్రతిష్ఠాత్మకమైన వింబుల్డన్ ఓపెన్ గ్రాండ్స్లామ్ టోర్నమెంట్లో గురువారం పెను సంచలనం నమోదైంది. మహిళల సింగిల్స్ విభాగంలో టాప్ సీడ్ అరినా సబలెంక (బెలారస్) సెమీ ఫైనల్లోనే ఇంటిదారి పట్టింది. ఉత్కంఠభరితంగా సాగిన తొలి సెమీ ఫైనల్లో అమెరికాకు చెందిన యువ సంచలనం, 13వ సీడ్ అమందా అనిసిమోవా 64, 46, 64 తేడాతో సబలెంకను మట్టికరిపించింది. అసాధారణ ఆటతో అలరించిన అమందా చిరస్మరణీయ విజయంతో కెరీర్లో తొలిసారి గ్రాండ్స్లామ్ టోర్నమెంట్ ఫైనల్కు చేరుకుంది. ఆరంభం నుంచే […]
Rain Alert : అందుకే మూడు రోజులు వర్షాలు.. తేల్చిచెప్పిన వాతావరణ శాఖ
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో మరో మూడు రోజుల పాటు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ చెప్పింది
బనకచర్లపై నేడు సీడబ్ల్యూసీకి ఏపీ సర్కార్ నివేదిక
బనకచర్లపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి వాప్కోస్ నివేదిక అందించింది
Srisailam : శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద ఉధృతి
శ్రీశైలం జలాశయానికి వరద ఉధృతి కొనసాగుతుంది.
‘సత్యం సుందరం’తో అలరించిన హీరో కార్తీ ఇప్పుడు విమర్శకుల ప్రశంసలు పొందిన తానక్కారన్ ఫేం డైరెక్టర్ తమిజ్ తో కలిసి తన 29వ చిత్రం కోసం చేతులు కలిపారు. ఈ ప్రాజెక్టును డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్పై ఎస్ఆర్ ప్రకాష్ బాబు , ఎస్ఆర్ ప్రభు నిర్మిస్తున్నారు. కార్తీని ఇంటెన్స్గా చూపించిన అద్భుతమైన పోస్టర్ తో మేకర్స్ గురువారం ‘మార్షల్’ అనే టైటిల్ ను రిలీజ్ చేశారు. శుభ పూజా కార్యక్రమంతో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమైంది. ఈ […]
నేడు సత్తెనపల్లి పోలీస్ స్టేషన్ అంబటి
నేడు సత్తెనపల్లి పోలీస్ స్టేషన్ కు మాజీ మంత్రి అంబటి రాంబాబు రానున్నారు
తిరుపతి: తిరుమలశ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో భక్తుల రద్దీ భారీగా పెరిగింది. శుక్రవారం స్వామివారి దర్శనం కోసం ఆలయానికి అధిక సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. ఈ క్రమంలో శ్రీవారి సర్వదర్శనం కోసం వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్టుమెంట్లు నిండి వెలుపల క్యూ లైన్లో భక్తులు వేచివున్నారు. దీంతో స్వామివారి సర్వదర్శనానికి భక్తులకు 20 గంటల సమయం పడుతోందని ఆలయ అధికారులు తెలిపారు. ఇక, గురువారం 63,473 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. వీరిలో 27,796 […]
ఈ నెల 14న భూమి మీదకు శుభాంశు శుక్లా
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లిన శుభాంశు శుక్లా భూమి పైకి తిరిగి వచ్చే సమయం దగ్గర పడింది
కల్తీ కల్లు ఘటనలో పెరుగుతున్న మృతులు
కూకట్ పల్లిలో కల్తీ కల్లు తాగి మరణించిన వారి సంఖ్య ఎనిమిది మందికి చేరింది
Andhra Prabha e-paper /ఆంధ్ర ప్రభ ఈ పేపర్ …తెలంగాణ ఎడిషన్ / 11.07.25
ఆంధ్రప్రభ దినపత్రిక సంచలనాత్మక కథనాలు 1.మార్చి లోపు లక్ష ఉద్యోగాలు.. బీసీ రిజర్వేషన్లపై
Free Bus For Women : మహిళల ఉచిత బస్సు పథకం అమలుపై ఆర్టీసీ పునరాలోచనలో పడిందా?
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు పథకం అమలుపై ఆర్టీసీ అధికారులు పునరాలోచనలో పడ్డారు
వంతెన కూలిన ఘటన.. 17మంది మృతి, నలుగురు ఇంజనీర్లు సస్పెండ్
న్యూఢిల్లీ: గుజరాత్లోని వడోదర జిల్లాలో మహిసాగర్ నదిపై గంభీర వంతెన కూలిపోయిన ఘటనలో మృతుల సంఖ్య 17కి పెరిగింది. మరో ముగ్గురు వ్యక్తుల కోసం సహాయక బృందాలు గాలింపు చర్యలు కొనసాగిస్తున్నాయి. బుధవారం ఉదయం 7 గంటల ప్రాంతంలో పద్రా పట్టణానికి సమీపంలోని గంభీర గ్రామం వద్ద ఈ సంఘటన జరిగింది. ఆనంద్, వడోదర జిల్లాలను కలిపే నాలుగు దశాబ్దాల నాటి వంతెనలోని ఒక భాగం ఒక్కసారిగా కుప్పకూలింది. దీంతో పలు వాహనాలు నదిలో పడిపోయాయి. వడోదర […]
War 2 : Will NTR join Allu Arjun ?
War 2 headlined by NTR and Hrithik Roshan is among the most eagerly anticipated pan-India projects this year and the countdown for its humongous release has just begun with the big day arriving close to a month from today. The film is set for a massive box office opening across the country on August 14th. […] The post War 2 : Will NTR join Allu Arjun ? appeared first on Telugu360 .
Gold Price Today : బంగారం ప్రియులకు బ్యాడ్ లక్.. ధరలు అస్సలు తగ్గడం లేదుగా? ఏడాదంతా అంతేనా?
ఈరోజు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి
తహశీల్దార్ కార్యాలయం ముందు ఒంటిపై పెట్రోల్ పోసుకొని రైతు ఆత్మహత్యాయత్నం
ఒంటిపై పెట్రోలు పోసుకొని ఆత్మహత్యకు యత్నించిన రైతు మనతెలంగాణ/మోత్కూర్: యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూర్ తహశీల్దార్ కార్యాలయం ముందు ఓ రైతు ఒంటిపై పెట్రోల్ పోసుకొని, పురుగుల మందు డబ్బాతో ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు. బాధిత రైతు తెలిపిన వివరాల ప్రకారం మండల పరిధిలోని అనాజిపురం గ్రామానికి చెందిన రైతు కుమ్మరికుంట్ల శేఖర్రెడ్డి 30 ఏళ్ల క్రితం తన బావి దగ్గర బోరు వేసుకున్నాడని, ఆ నీటితోనే తన పొలాన్ని సాగుచేసుకుంటున్నాని తెలిపాడు. కాగా అతని పక్కనే ఉన్న […]
Exclusive: Ravi Teja’s Next Put on Hold
Mass Maharaj Ravi Teja has failed to live up to the expectations with all his recent films. The actor has been demanding big remuneration and most of his producers in the recent times have tasted hefty losses. He has Mass Jathara lined up, a mass entertainer directed by debutant Bhanu Bhogavarapu. The film is slated […] The post Exclusive: Ravi Teja’s Next Put on Hold appeared first on Telugu360 .
Prabhas is a man of Limited words and he is rarely seen in public. He restricts himself when it comes for promoting his films. But Thursday is a great day for his fans. The actor’s click from the sets of Raja Saab was released yesterday morning. Prabhas is seen in a lean and stylish look […] The post Prabhas’ Feast for his Fans appeared first on Telugu360 .
Tirumala : తిరుమలలో ఇంత రద్దీ ఎప్పుడూ లేదే...ఇంత పొడవు క్యూ లైనా?
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. శుక్రవారం కావడంతో భక్తుల రద్దీ ఎక్కువగానే ఉంది.
Hyderabad : రెండు రోజుల పాటు మద్యం దుకాణాల బంద్
హైదరాబాద్ నగరంలో రెండు రోజుల పాటు మద్యం షాపులను బంద్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు
విజయసాయిరెడ్డికి సిట్ నోటీసులు
ఆంధ్రప్రదేశ్ లిక్కర్ కేసులో మాజీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డికి సిట్ అధికారులు మరోసారి నోటీసులు ఇచ్చారు
బాలికపై అత్యాచారం…తలపై సిలిండర్తో కొట్టి
బెంగళూరు: గంజాయి మత్తులో పక్కింటి బాలికపై ఓ యువకుడు ఆత్యాచారం చేసి చంపేశాడు. ఈ సంఘటన కర్నాటక రాష్ట్రం బెంగళూరు శివారులో తావరెకెరెలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కోప్పళ్ల ప్రాంతానికి చెందిన దంపతులు జీవనోపాధి నిమిత్తం తావరెకెరెకు వచ్చారు. ఆ దంపతుకు 14 ఏళ్ల కూతురు ఉంది. ఆమె ఆరో తరగతి చదువుతుండగా బడి మానేసి ఇంట్లోను ఉంటుంది. ఓ యువకుడు గంజాయి తాగి బాలికపై అత్యాచారం చేసి అనంతరం తలపై సిలిండర్ కొట్టి […]
ಪ್ರಾಣಿಗಳ ಸಂಚಾರಕ್ಕಾಗಿ ಸಿಂಗಾಪುರದಲ್ಲಿ ಎಕ್ಸ್ಪ್ರೆಸ್ವೇಯಲ್ಲಿ ನಿರ್ಮಿಸಲಾದ ಸೇತುವೆಯನ್ನು ಭಾರತದ್ದು ಎಂದು ಹಂಚಿಕೆ
ಪ್ರಾಣಿಗಳ ಸಂಚಾರಕ್ಕಾಗಿ ಸಿಂಗಾಪುರದಲ್ಲಿ ಎಕ್ಸ್ಪ್ರೆಸ್ವೇಯಲ್ಲಿ ನಿರ್ಮಿಸಲಾದ ಸೇತುವೆಯನ್ನು ಭಾರತದ್ದು ಎಂದು ಹಂಚಿಕೆ
Janasena : జనసేన మాజీ ఎమ్మెల్యే పై వేటు
మాజీ ఎమ్మెల్యే టీవీ రామారావును కొవ్వూరు ఇన్ ఛార్జి పదవి నుంచి /జనసేన తప్పించింది.
SIT Tightens Grip on Vijayasai Reddy in AP Liquor Scam Investigation
The Andhra Pradesh liquor scam is escalating rapidly, with former MP V. Vijayasai Reddy once again coming under the scanner of the CID’s Special Investigation Team (SIT). The SIT has issued fresh summons, directing him to appear for questioning on Saturday, July 12. This will be his second round of interrogation, following an earlier session […] The post SIT Tightens Grip on Vijayasai Reddy in AP Liquor Scam Investigation appeared first on Telugu360 .
Chadnrababu : చంద్రబాబు నేటి షెడ్యూల్ ఇదే
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు షెడ్యూల్ ను అధికారులు విడుదల చేశారు.
Telangana : 9999 ఫ్యాన్సీ నెంబరు ఎంత ధర పలికిందో తెలుసా?
వాహనాలకు క్రేజీ నెంబర్ల కోసం ఎంత డబ్బు వినియోగించడానికి చాలా మంది సిద్ధమవుతుంటారు.
Baahubali Rendezvous : Devasena and Avanthika miss out
On the eve of completing a decade since its historical release, team Baahubali convened for befitting get together on July 10th in Hyderabad to relive the monumental journey which can be best termed as defining chapter in the legacy of Indian cinema. The core team behind this epic saga went down the memory lane and […] The post Baahubali Rendezvous : Devasena and Avanthika miss out appeared first on Telugu360 .
Telangana : ఇక బీసీలకు పదవులే పదవులు... రిజర్వేషన్లకు ఆమోదం
తెలంగాణ మంత్రి వర్గ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సమావేశంలో ప్రధానంగా బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని నిర్ణయించింది.
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్ ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటూ కెరీర్ పరంగా తనని తాను నిరూపించుకుంది. కేవలం గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా డి గ్లామర్ రోల్స్ చేయడానికి కూడా అలియా ఎప్పుడు వెనకాడదు. ఎప్పటికప్పుడు తన ప్రతి చిత్రంలో వైవిధ్యతను కనబరుస్తూ స్టార్ హీరోలకు ధీటుగా బాలీవుడ్లో ఆమె రాణిస్తోంది. 2012లో స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ చిత్రంతో సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన అలియా భట్ తన కెరీర్ కోసం బరువు తగ్గాల్సి వచ్చింది. […]
Ind Vs Eng Third Test : మూడో టెస్ట్ ఎవరి వైప మొగ్గుతుందో? ఇరు జట్లదీ మంచి ప్రదర్శనే
ఇండియా - ఇంగ్లండ్ థర్డ్ టెస్ట్ మ్యాచ్ లార్డ్స్ లో టీం ఇండియా తొలుత ఫీల్డింగ్ చేసింది. ఇంగ్లండ్ బౌలర్లను చాలా వరకూ కట్టడి చేయగలిగింది.
ಫ್ಯಾಕ್ಟ್ಚೆಕ್: ಪ್ರಧಾನಿ ಮೋದಿ ಜುಲೈ 1 ರಿಂದ ಪೆಟ್ರೋಲ್ ಬೆಲೆ ಲೀಟರ್ಗೆ 45 ರೂ.ಗೆ ಇಳಿಕೆ ಮಾಡುವುದಾಗಿ ಘೋಷಿಸಿಲ್ಲ
ಪ್ರಧಾನಿ ಮೋದಿ ಜುಲೈ 1 ರಿಂದ ಪೆಟ್ರೋಲ್ ಬೆಲೆ ಲೀಟರ್ಗೆ 45 ರೂ.ಗೆ ಇಳಿಕೆ ಮಾಡುವುದಾಗಿ ಘೋಷಿಸಿಲ್ಲ
` కల్తీ కల్లు ఘటనలో భారీ మోతాదులో ‘ఆల్ఫ్రాజోలం’ గుర్తింపు ` బాధితుల సంఖ్య 44కి చేరిక ` పలు దుకాణాల లైసెన్సులు రద్దు ` బాధ్యులను …
మన తెలంగాణ / హైదరాబాద్ : శాసనసభ, శాసనమండలిని ప్రోరోగ్ చేస్తూ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ గురువారం ఉత్వర్వులు జారీ చేశారు. ఈ మేరకు జీఓ నెంబర్ 27 పేరుతో ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. ప్రొరోగ్ చేయడం వల్ల అసెంబ్లీ సమావేశాలు తాత్కాలికంగా నిలిచిపోతాయి. ప్రొరోగ్ తరువాత అసెంబ్లీని తిరిగి సమావేశపరచడానికి కొత్త నోటిఫికేషన్ అవసరం ఉంటుంది. ప్రభుత్వం కొత్త సమావేశాల తేదీని ప్రకటించాల్సి ఉంటుంది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లకు రాష్ట్ర మంత్రి వర్గం ఆమోదం […]
మన తెలంగాణ/హైదరాబాద్ : బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ల కేసులో ఇడి రంగంలోకి దిగింది. బెట్టిం గ్ యాప్స్ ప్రమోషన్లకు పాల్పడిన సినిమా, టీవీ సెలబ్రిటీలపై ఇడి చర్యలకు ఉపక్రమించింది. ఈ మేరకు 29 మంది సెలబ్రిటీలతో పాటు వారు ప్ర మోట్ చేసిన కంపెనీలపై కేసులు నమోదు చేసిం ది. వీరిలో సినీ నటులు విజయ్ దేవరకొండ, రా నా, మంచు లక్ష్మి, ప్రకాశ్రాజ్ , నిధి అగర్వాల్ , అనన్య నాగళ్ల, శ్రీముఖితో పాటు పలువురిపై […]
Rashiphalalu |నేటి రాశిఫలాలు .. 11.07.25
11-7-2025 మేష రాశి చిన్ననాటి మిత్రుల నుంచి కీలక సమాచారం అందుకుంటారు. ఇంటాబయటా
42శాతం రిజర్వేషన్ల అమలు తరువాతే స్థానిక సంస్థల ఎన్నికలు 2018 చట్టానికి సవరణ సర్పంచ్, ఎంపిటిసి ఎన్నికలకు మండలం యూనిట్గా రిజర్వేషన్ల ఖరారు జిల్లా యూనిట్గా ఎంపిపి, జెడ్పిటిసిలు రాష్ట్రం యూనిట్గా జడ్పి చైర్మన్లు 17వేల ఉద్యోగాలతో జాబ్ క్యాలెండర్ రెడీ అమిటీ, సెంటినరీ రిహాబిలిటేషన్ విద్యాసంస్థలకు యూనివర్శిటీల హోదా అధునాతన గోశాలల నిర్మాణానికి సిఎస్ నేతృత్వంలో ముగ్గురు అధికారులతో కమిటీ పెండింగ్ ప్రాజెక్టులకు భూసేకరణ ప్రక్రియ వేగవంతం రాష్ట్ర మంత్రివర్గం కీలక నిర్ణయాలు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి […]
Kalachakram |నేటి కాలచక్రం – 11.07.25
11-8-25 శ్రీ విశ్వావసు నామ సం॥ ఆషాఢమాసం- కృష్ణపక్షం – గ్రీష్మఋతువు-ఉత్తరాయణం శుక్ర
రెండేళ్లలో భారీగా దుర్వినియోగం జరిగినట్లు గుర్తించిన సిఐడి హెచ్సిఎ అధ్యక్ష ఎన్నికలకు జగన్మోహన్రావు ఫోర్జరీ పత్రాలు సమర్పించినట్లు నిర్ధారణ కాంప్లిమెంటరీ పాసులు బ్లాక్లో అమ్ముకొని సొమ్ము చేసుకున్న నిందితులు జగన్మోహన్రావు సహా ఐదుగురికి జ్యుడిషియల్ కస్టడీ విధించిన మల్కాజిగిరి కోర్టు మన తెలంగాణ/హైదరాబాద్ : హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ లో (హెచ్సిఎ) రెండేళ్లలో రూ.170 కోట్ల రూపాయల గోల్మాల్ జరిగినట్లు సిఐడి గుర్తించింది. దీనికి బాధ్యులైన ఐదుగురిని అరెస్టు చేసి గురువారం కోర్టులో హాజరుపరచగా, మల్కాజిగిరి కోర్టు […]