నారా భువనేశ్వరి సంచలన నిర్ణయం.. వైరల్ మారిన భువనమ్మ పాట
టీడీపీ కార్యాలయంలో ఎంఏ షరీఫ్, టీడీ జనార్దన్, ధూళిపాళ్ల నరేంద్రతో పాటు పలువురు నాయకులు పాట సీడీని ఆవిష్కరించారు.
AP : చిన్నారిని చంపిన చిరుత గుర్తింపు…జూపార్కులో సంరక్షణకు నిర్ణయం….
గత ఏడాది ఆగస్టులో చిన్నారి లక్షితపై చిరుతు దాడి చేసి చంపింది. అయితే చిన్నారి పై దాడి చేసిన చిరుతను అటవీశాఖ అధికారులు గుర్తించారు. నాల్గో చిరుతే.. చిన్నారి లక్షిత పై దాడి చేసినట్లు గుర్తించగా, చిరుతను జూపార్కులోనే సంరక్షించాలని నిర్ణయించింది టీటీడీ. కాగా, గత ఏడాది ఆగస్టు 11వ తేదీన చిన్నారి లక్షిత(6)పై చిరుత దాడి చేసిన విషయం విదితమే కాగా.. ఆగస్టు 28వ తేదీన నాల్గో చిరుతను బంధించారు అటవీశాఖ అధికారులు.. నెల్లూరు జిల్లా […]
తెలంగాణ కా ‘సలార్’.. వైరల్ అవుతున్న రేవంత్ రెడ్డి వీడియో
కేసీఆర్ సర్కారుపై పోరాటం చేసి తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడంలో రేవంత్ రెడ్డి కీలక పాత్ర పోషించారు.
ఇంటర్నల్ ఆపరేషన్ లీక్.. ప్రభుత్వాన్ని కూల్చేందుకు టీ.బీజేపీ ప్లాన్?
తెలంగాణలోని తమ సర్కారును కూల్చేందుకు బీజేపీ ఇంటర్నల్ ఆపరేషన్ను మొదలు పెట్టిందని కాంగ్రెస్ అనుమానిస్తున్నది.
Tirumala : నేడు కూడా నేరుగానే స్వామి వారి దర్శనం
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగానే ఉంది. భక్తుల సంఖ్య లేకపోవడంతో కంపార్ట్మెంట్లన్నీ ఖాళీగానే ఉన్నాయి
జన్నారం,మార్చి 19( ప్రభ న్యూస్): మంచిర్యాల జిల్లా జన్నారంలో ఓ యువకునిపై 8 మంది యువకులు దాడి చేశారు. ఈ సంఘటన మంగళవారం ఉదయం కలకలం రేపింది. ఓ మహిళ తో వివాహేతర వ్యవహారంలో యువకునిపై 8 మంది యువకులు దాడి చేయగా, ఆ యువకునికి తలుపు దెబ్బలు తగిలి తీవ్రగాయాలతో చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతూ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. జన్నారం మండలం పొనకల్ గాంధీనగర్ కు చెందిన మహర్ అంజన్న , ఇదే గ్రామానికి […]
రైలు ఎక్కుతూ జారిపడి బీటెక్ స్టూడెంట్ మృతి
రైలు ఎక్కుతూ జారిపడి బీటెక్ స్టూడెంట్ మృతి
బాండ్లు పోస్టులో పంపించారు .. బాండ్ల వివరాలపై పార్టీల వింత జవాబులు
బాండ్లు పోస్టులో పంపించారు .. బాండ్ల వివరాలపై పార్టీల వింత జవాబులు
కేటి కుంజుమన్ నిర్మాతగా ఎస్. శంకర్ దర్శకత్వంలో ఏ.ఆర్. రెహమాన్ మ్యూజిక్ అందించగా డాన్స ర్, యాక్టర్ ప్రభుదేవ, అందాల నటి నగ్మ నటించిన ప్రేమికుడు సినిమా రీ- రిలీజ్ అవబోతోంది. ప్రస్తుతం ఈ సినిమా రిలీజ్ నిర్మాతలుగా రమణ, మురళీధర్ వ్యవహరిస్తున్నారు. హైదరాబాద్లో జరిగిన కార్యక్రమంలో తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ కార్యదర్శి ప్రసన్నకుమార్, రామసత్యనారాయణ , ముప్పలనేని శివ, శివనాగు నర్రా, శోభారాణి, రమణ , మురళీధర్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో నిర్మాతలు రమ […]
బాలికపై అత్యాచారం.. అసోంలో డీఎస్పీ అరెస్టు
బాలికపై అత్యాచారం.. అసోంలో డీఎస్పీ అరెస్టు
బీసీ విద్యార్థులకు పూర్తి ఫీజులు చెల్లించాలి : ఎంపీ ఆర్.కృష్ణయ్య
బీసీ విద్యార్థులకు పూర్తి ఫీజులు చెల్లించాలి : ఎంపీ ఆర్.కృష్ణయ్య
త్వరలోనే మూడో ప్రపంచ యుద్ధం.. మళ్లీ రష్యా అధ్యక్షుడిగా పుతిన్
త్వరలోనే మూడో ప్రపంచ యుద్ధం.. మళ్లీ రష్యా అధ్యక్షుడిగా పుతిన్
బిహార్లో ఘోర ప్రమాదం.. 8 మంది దుర్మరణం
బిహార్లో ఘోర ప్రమాదం.. 8 మంది దుర్మరణం
ఎలక్టోరల్ బాండ్ల నంబర్లూ చెప్పాలి : సుప్రీంకోర్టు
ఎలక్టోరల్ బాండ్ల నంబర్లూ చెప్పాలి : సుప్రీంకోర్టు
టిల్లు స్వ్కేర్పై సిద్దు ఇంట్రెస్టింగ్ కామెంట్స్.. కథ వేరేలా ఉంటుదంటూ..
డీజే టిల్లు సినిమాతో మంచి ఫేమ్ సంపాదించుకున్నాడు జొన్నల గడ్డ సిద్దు. టిల్లు మూవీలో తన బాడీ లాంగ్వేజ్, నటనతో ఎంతో మందిని ఆకట్టుకున్నాడు. ఇక టిల్లు మూవీ ఎవరు ఊహించని విధంగా బ్లాక్ బస్టర్
ఎస్సీ ఉప కులాలకు స్పెషల్ కార్పొరేషన్ పెట్టాలి
ఎస్సీ ఉప కులాలకు స్పెషల్ కార్పొరేషన్ పెట్టాలి
డబ్ల్యూఎఫ్ఐకే పూర్తి బాధ్యతలు
డబ్ల్యూఎఫ్ఐకే పూర్తి బాధ్యతలు
చావు అంచుల్లోకి వెళ్లొచ్చా తలుచుకుంటేనే భయంకరంగా ఉంది.. హీరోయిన్ సురభి ఎమోషనల్ పోస్ట్
టాలీవుడ్ హీరోయిన్ సురభి అందరికీ సుపరిచితమే. ఈ అమ్మడు బీరువా మూవీతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది.
ప్రేమపెళ్లి…అదే రోజు తాళి తెచ్చాడు…నడిరోడ్డుపై వదిలేశాడు
చిత్తూరు: ప్రేమిస్తున్నానని వెంట పడ్డాడు పెళ్లి చేసుకోకపోతే చంపేస్తానని బెదిరించాడు… వివాహం చేసుకొని 24 గంటలు కాక ముందే మెడలోని తాళి తెంచేసి ప్రియురాలిని నడ్డురోడ్డు వదిలేసి వెళ్లిపోయిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మండలం పాలేరు పంచాయతీ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం….. యమున(21), అభిరామ్(22) ఒకే కాలేజీలో చదువుకున్నారు. ప్రేమిస్తున్నానని యువతి వెంటపడ్డాడు. ఆమె ఒప్పుకోకపోవడంతో చంపేస్తాను, చస్తానని పలుమార్లు బెదిరించాడు. అతడి బెదిరింపులకు బయపడి లొంగిపోయింది. మార్చి […]
తాను మరణిస్తూ.. ఇద్దరికి ప్రాణం పోసిన డెలివరీ బాయ్
తాను మరణిస్తూ.. ఇద్దరికి ప్రాణం పోసిన డెలివరీ బాయ్
నకిలీ వార్తలతో జర్నలిజం సమగ్రతకు పెనుముప్పు : శశాంక్ గోయెల్
నకిలీ వార్తలతో జర్నలిజం సమగ్రతకు పెనుముప్పు : శశాంక్ గోయెల్
బీఆర్ఎస్లో అలజడి.. హాట్ టాపిక్గా మారిన ఎమ్మెల్యేల మధ్య సంభాషణ?
బీఆర్ఎస్లో అలజడి మొదలైంది. ‘అన్నా నువ్వు పార్టీ మారితే.. నేనూవస్తా’ అంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఒకరికొకరు ఫోన్లో మాట్లాడుకుంటున్నారు.
ఈదులగూడెంలో రూ. 5.73 కోట్ల బంగారం పట్టివేత
ఈదులగూడెంలో రూ. 5.73 కోట్ల బంగారం పట్టివేత
ఆయనకు 57 ఆమెకు 24... పృథ్విరాజ్ నన్ను పెళ్లి చేసుకోలేదంటూ శీతల్ కీలక ప్రకటన!
57 ఏళ్ల బబ్లు పృథ్విరాజ్24 ఏళ్ల శీతల్ ప్రేమలో ఉన్నట్లు ప్రకటించారు. వీరి రిలేషన్ మీడియాలో హైలెట్ అయ్యింది. పృథ్విరాజ్-శీతల్ పలు ఇంటర్వ్యూలలో పాల్గొన్నారు. చాలా ఏజ్ గ్యాప్ ఉన్నప్పటికీ తమ మనసులు కలిశాయి. ఒకరిపై మరొకరికి నమ్మకం, ప్రేమ ఉన్నాయనివెల్లడించారు. మొదటి భార్య బీనాతోమనస్పర్థల వలన ప్రశాంతత కోల్పోయాను అన్న పృథ్విరాజ్ఆమెకు విడాకులు ఇచ్చి శీతల్ ని వివాహం చేసుకుంటున్నట్లు ప్రకటించారు. శీతల్ పేరెంట్స్ కూడా తమ రిలేషన్ ని అంగీకరించారని పృథ్విరాజ్చెప్పారు. అయితే వీరి బంధం ఎక్కువ కాలం సాగలేదు. 2022లోవివాహం చేసుకున్నట్లు వార్తలు రాగా... 2023లో విడిపోయారని కథనాలు వెలువడ్డాయి. తాజాగా పృథ్విరాజ్తో తన రిలేషన్ గురించి శీతల్ ఓపెన్ అయ్యింది. ఆమె పృథ్విరాజ్ ని వివాహం చేసుకోలేదని వెల్లడించారు. శీతల్ మాట్లాడుతూ... మాకు వివాహం జరగలేదు. కేవలం సహజీవనం చేశాముఅంతే. కొన్ని అనివార్య కారణాల వలన మా బంధం అనుకున్నట్లు సాగలేదు. అందుకే విడివిడిగాఉంటున్నాం. మా నిర్ణయాన్ని గౌరవించికొంచెం సమయం ఇవ్వండి ప్లీజ్... అని సోషల్ మీడియాలో రాసుకొచ్చారు. పృథ్విరాజ్1994లో బీనాఅనే మహిళను వివాహం చేసుకున్నారు. వీరికి ఒక అబ్బాయి సంతానం. శీతల్ పరిచయం అయ్యాక బీనాకు విడాకులు ఇచ్చాడు. ఇక పృథ్విరాజ్ఇప్పటికీ బిజీ ఆర్టిస్ట్ గా ఉన్నారు. పలు భాషల్లో చిత్రాలు చేస్తున్నాడు. తెలుగులో పృథ్విరాజ్ నటించిన పెళ్లి, పెళ్లి పందిరి, సమర సింహారెడ్డి, చెన్నకేశవ రెడ్డి వంటి చిత్రాలు భారీ విజయాలు సాధించాయి. లేటెస్ట్ బ్లాక్ బస్టర్ యానిమల్ మూవీలో పృథ్విరాజ్విలన్ రోల్ చేసిన విషయం తెలిసిందే. దర్శకుడు సందీప్ రెడ్డి వంగ తెరకెక్కించిన యానిమల్ మూవీలో రన్బీర్ కపూర్-రష్మిక మందానజంటగా నటించారు. బాబీ డియోల్ మెయిన్ విలన్ రోల్ చేయగా... పృథ్విరాజ్మరో విలన్ గా నటించి మెప్పించారు. యానిమల్ మూవీ రూ. 900 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది.
గత సర్కార్ నిర్వాకం..రైతుకు అప్పు పుడ్తలే
గత సర్కార్ నిర్వాకం..రైతుకు అప్పు పుడ్తలే
బోల్డ్ సీన్స్ పై ప్రశ్నలు.. స్ట్రాంగ్గా కౌంటర్ ఇచ్చిన అనుపమ పరమేశ్వరన్
‘డీజే టిల్లు’ చిత్రానికి సీక్వెల్గా ‘టిల్లు స్క్వేర్’ మూవీ రాబోతున్న విషయం తెలిసిందే. మాలిక్ రామ్ దర్శకత్వం వహించిన ఈ మూవీ
జీరో బిల్లులపై చట్టప్రకారమే ఉత్తర్వులిచ్చినం: ఈఆర్సీ
జీరో బిల్లులపై చట్టప్రకారమే ఉత్తర్వులిచ్చినం: ఈఆర్సీ
ఖాళీ జాగా అని ఏకంగా పోస్టల్ శాఖ భూమి కబ్జా..
ఖాళీ జాగా కనిపిస్తే చాలు అక్రమార్కులు ఖతం చేస్తున్నారు.
రూ.41 వేల కోట్లు తగ్గిన ..ఫ్లిప్కార్ట్ వాల్యుయేషన్
రూ.41 వేల కోట్లు తగ్గిన ..ఫ్లిప్కార్ట్ వాల్యుయేషన్
అధికార పార్టీలో అసంతృప్త జ్వాలలు.. అధిష్టానానికి ఇద్దరు మంత్రులు ఫిర్యాదు
అధికార పార్టీలో నామినేటెడ్ పదవుల పంచాయితీ నడుస్తున్నది. ఏకపక్షంగా పోస్టులు కట్టబెట్టారని కొందరు మంత్రులు ఏఐసీసీకి ఫిర్యాదు చేసినట్టు పార్టీ వర్గాల ద్వారా తెలిసింది.
kalvakuntla Kavitha : నేడు సుప్రీంకోర్టులో కవిత కేసు విచారణ
ఢిల్లీ లిక్కర్ కేసులో తనకు సమన్లు ఇవ్వడంపై సుప్రీంకోర్టులో కల్వకుంట్ల కవిత దాఖలు చేసిన పిటీషన్ పై నేడు విచారణ జరగనుంది
బీజేపీ సిద్ధాంతం గురించి..నువ్వా మాట్లాడేది?: రఘునందన్ రావు
బీజేపీ సిద్ధాంతం గురించి..నువ్వా మాట్లాడేది?: రఘునందన్ రావు
ఈదురు గాలులకు ఎగిరిపడిన చిన్నారి .. పరిస్థితి విషమం
ఈదురు గాలులకు ఎగిరిపడిన చిన్నారి .. పరిస్థితి విషమం
సర్ఫరాజ్, జురెల్కు సెంట్రల్ కాంట్రాక్ట్
సర్ఫరాజ్, జురెల్కు సెంట్రల్ కాంట్రాక్ట్
మార్చి-19: నేడు ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధరలు ఎలా ఉన్నాయంటే?
నిత్యావసర వస్తువుల్లో ఒకటైన గ్యాస్ సిలిండర్ ధరలు అంతర్జాతీయ ముడి చమురు రేట్లపై ఆధారపడి ఉంటాయి. వీటిని ప్రతి నెల ఒకటవ తేదీన సవరిస్తుంటారు.
గెలుపు గుర్రాల కోసం అన్వేషణ: 13 స్థానాల్లో అభ్యర్ధుల ఎంపికపై కాంగ్రెస్ కసరత్తు
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని 13 పార్లమెంట్ స్థానాలకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ఖరారు చేయలేదు. తెలంగాణ ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి పార్టీ అధిష్టానంతో చర్చలు జరిపేందుకు న్యూఢిల్లీ వెళ్లారు. ఇప్పటికే నాలుగు స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధులు ఖరారయ్యారు. ఇవాళ మిగిలిన 13 స్థానాల్లో అభ్యర్థులను ఖరారు చేసే అవకాశం ఉంది. సోమవారం నాడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అగ్రనేత సోనియా గాంధీతో భేటీ అయ్యారు. రాష్ట్రంలోని 13 పార్లమెంట్ స్థానాల్లో అభ్యర్ధుల ఎంపికపై కాంగ్రెస్ అధిష్టానం కసరత్తు చేస్తుంది. గత ఏడాది నవంబర్ మాసంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. ఈ ఏడాది మే మాసంలో జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో కూడ ఆ పార్టీ మెజారిటీ సీట్లను దక్కించుకోవాలనే వ్యూహారచన చేస్తుంది.రాష్ట్రంలోని 14 ఎంపీ స్థానాలను దక్కించుకోవాలని ఆ పార్టీ ప్లాన్ చేస్తుంది.ఈ క్రమంలోనే ఇతర పార్టీలకు చెందిన కీలక నేతలకు కాంగ్రెస్ గాలం వేస్తుంది.ఈ క్రమంలోనే రెండు రోజుల క్రితం కాంగ్రెస్ పార్టీలో ఇద్దరు బీఆర్ఎస్ నేతలు చేరారు. రానున్న రోజుల్లో మరికొందరు బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉందని ప్రచారం సాగుతుంది. హైద్రాబాద్ నగరంలోని ఖైరతాబాద్ అసెంబ్లీ స్థానం నుండి బీఆర్ఎస్ అభ్యర్ధిగా విజయం సాధించిన దానం నాగేందర్ ను సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానం నుండి బరిలోకి దింపాలని కాంగ్రెస్ భావిస్తుంది. పార్లమెంట్ ఎన్నికల్లో ఎవరిని బరిలోకి దింపితే విజయావకాశాలుంటాయనే విషయమై కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులతో పార్టీ రాష్ట్ర వ్యవహరాల ఇంచార్జీ దీపాదాస్ మున్షీ చర్చించారు. మరో వైపు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల వ్యూహాకర్త సునీల్ కనుగోలు నిర్వహించిన సర్వే ఆధారంగా అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్ నాయకత్వం కసరత్తు చేస్తుంది. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో సునీల్ కనుగోలు నేతృత్వంలోని టీమ్ నిర్వహించిన సర్వే ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో కూడ సునీల్ టీమ్ సర్వే ఫలితాలను కాంగ్రెస్ నాయకత్వం పరిగణనలోకి తీసుకొనే అవకాశం లేకపోలేదు.
ఇంట్లో తండ్రి డెడ్బాడీ.. చేతిలో టెన్త్ హాల్టికెట్ .. బాధతోనే ఎగ్జామ్కు
ఇంట్లో తండ్రి డెడ్బాడీ.. చేతిలో టెన్త్ హాల్టికెట్ .. బాధతోనే ఎగ్జామ్కు
22 నుంచి పొట్టి క్రికెట్ సందడి మన తెలంగాణ/ క్రీడా విభాగం: ప్రతిష్ఠాత్మకమైన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) టి20 టోర్నమెంట్ సీజన్17 రంగం సిద్ధమైంది. మార్చి 22 నుంచి ఏప్రిల్ ఏడు వరకు ఐపిఎల్ తొలి దశ మ్యాచ్లు జరుగనున్నాయి. తొలి ఫేజ్లో మొత్తం 21 లీగ్ మ్యాచ్లను నిర్వహించనున్నారు. తొలి మ్యాచ్ మార్చి 22న చెన్నైలో జరుగనుంది. ఈ మ్యాచ్లో చెన్నైతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడనుంది. ఈ టోర్నీలో మొత్తం పది జట్లు […]
ఇంట్లో గడియారం ఈ రంగులో ఉందా..? అయితే, ఈ సమస్యలు తప్పవు!
హిందూ మతంలో వాస్తుశాస్త్రానికి ప్రత్యేక స్థానం ఉంది
యూత్ఫుల్ డోస్తో టిల్లు స్క్వేర్
యూత్ఫుల్ డోస్తో టిల్లు స్క్వేర్
రైస్ మిల్లర్లకు షాక్.. సీఎంఆర్ గడువుపై ప్రభుత్వం కీలక నిర్ణయం!
రైస్ మిల్లర్లకు కేటాయించే కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) కోటాను ఇక నుండి ఏ సీజన్కు ఆ సీజన్ కాలపరిమితితో ప్రభుత్వానికి ఇచ్చే విధంగా పౌర సరఫరాల శాఖ కసరత్తు చేస్తున్నది.
Chandrababu : నేడు చంద్రబాబు బెయిల్ రద్దు పిటీషన్ విచారణ
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు బెయిల్ రద్దు పిటీషన్ పై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది
కమ్యూనిస్టు పార్టీలో చోటా డాన్.. పోలీసులకు తలనొప్పిగా మారిన వ్యవహారం
తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల అనంతరం ప్రతి నియోజకవర్గంలోనూ అనూహ్య మార్పులు చోటు చేసుకున్నాయి.
పార్టీ ఫిరాయింపులపై..మీరా మాట్లాడేది : టి.రామ్మోహన్ రెడ్డి
పార్టీ ఫిరాయింపులపై..మీరా మాట్లాడేది : టి.రామ్మోహన్ రెడ్డి
క్యాంపెయిన్లో టాప్.. సర్వేల్లో ఫ్లాప్.. BJP స్కెచ్ వర్క్ అవుట్ అవుతుందా..?
పార్లమెంటు ఎన్నికలకు గాను అన్ని పార్టీల కంటే ఒకడుగు ముందంజలో బీజేపీ ఉంది.
గోవాలో దేవర టీం..నెక్ట్స్ షెడ్యూల్ కోసమేనా
గోవాలో దేవర టీం..నెక్ట్స్ షెడ్యూల్ కోసమేనా
కొత్త కథలే లక్ష్యంగా..తన ప్రొడ్యూస్ సినిమాల విశేషాలు చెప్పిన రాజేష్ దండా
కొత్త కథలే లక్ష్యంగా..తన ప్రొడ్యూస్ సినిమాల విశేషాలు చెప్పిన రాజేష్ దండా
టీ స్టాల్ కు లక్షన్నర లంచం తీసుకుంటూ దొరికిన నిజాంపేట ఏసీపీ
టీ స్టాల్ కు లక్షన్నర లంచం తీసుకుంటూ దొరికిన నిజాంపేట ఏసీపీ
బీఆర్ఎస్లో మిగిలేది 2 బీహెచ్కే మాత్రమే!
బీఆర్ఎస్లో మిగిలేది 2 బీహెచ్కే మాత్రమే!
మురుగు వదిలించి..మూసీలోకి శుద్ధి జలాలు
మురుగు వదిలించి..మూసీలోకి శుద్ధి జలాలు
ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ మెడలోంచే..గొలుసు చోరీకి యత్నం
ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ మెడలోంచే..గొలుసు చోరీకి యత్నం
నాలుగు నెలల మనవడికి రూ. 2 వందల 40 కోట్ల షేర్లు
నాలుగు నెలల మనవడికి రూ. 2 వందల 40 కోట్ల షేర్లు
మిర్యాలగూడలో 5.73 కోట్ల విలువైన బంగారం పట్టివేత
ఎన్నికల నిబంధనలు అమలులోకి వచ్చిన తర్వాత పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టారు. మిర్యాలగూడ వద్ద భారీగా బంగారం పట్టుబడింది.
మంత్రులను కలిసిన కార్పొరేషన్ చైర్మన్లు
మంత్రులను కలిసిన కార్పొరేషన్ చైర్మన్లు
రాహుల్ గాంధీ మాటలను..మోదీ వక్రీకరించడం సిగ్గుచేటు
రాహుల్ గాంధీ మాటలను..మోదీ వక్రీకరించడం సిగ్గుచేటు
దానంపై అనర్హత పిటిషన్ ఇచ్చిన బీఆర్ఎస్
దానంపై అనర్హత పిటిషన్ ఇచ్చిన బీఆర్ఎస్
Weather Alert : తెలంగాణలో ఎల్లో అలెర్ట్.. భారీ వర్షాలు రానున్న రెండురోజుల్లో ఈదురుగాలులు కూడా
ఎండలు మండిపోతున్న సమయంలో వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. మరో మూడు రోజుల పాటు తెలంగాణలో వర్షాలు పడే అవకాశముంది
రంజిత్రెడ్డి వంద కోట్లతో టికెట్ కొన్నడు
రంజిత్రెడ్డి వంద కోట్లతో టికెట్ కొన్నడు
ప్రజా భవన్ ప్రజావాణి తాత్కాలికంగా రద్దు
ప్రజా భవన్ ప్రజావాణి తాత్కాలికంగా రద్దు
కేసీఆర్ పాలన స్వర్ణయుగం : ఆర్ఎస్ ప్రవీణ్కుమార్
కేసీఆర్ పాలన స్వర్ణయుగం : ఆర్ఎస్ ప్రవీణ్కుమార్
రేపటిలోగా జీతాలు చెల్లిస్తం .. ఎన్హెచ్ఎం డైరెక్టర్ కర్ణన్ హామీ
రేపటిలోగా జీతాలు చెల్లిస్తం .. ఎన్హెచ్ఎం డైరెక్టర్ కర్ణన్ హామీ
తెలంగాణ హైకోర్టుకు ఇద్దరు కొత్త న్యాయమూర్తులు
తెలంగాణ హైకోర్టుకు ఇద్దరు కొత్త న్యాయమూర్తులు
హాలిడేస్లోనే రోడ్ షోలు .. ముందస్తు అనుమతి తప్పనిసరి
హాలిడేస్లోనే రోడ్ షోలు .. ముందస్తు అనుమతి తప్పనిసరి
కోట్లు ఇచ్చినా నాగచైతన్యతో చేయను అన్న స్టార్ హీరో కూతురు... అందుకు సమంతనే కారణమా?
హీరో నాగ చైతన్యతోఓ స్టార్ కిడ్ ఎప్పటికీ నటించను అని చెప్పేశారట. అందుకు సమంతనే కారణమట. ఈ ఇంట్రెస్టింగ్ స్టోరీ ఏమిటో చూద్దాం.. అక్కినేని హీరో నాగ చైతన్య పరిశ్రమలో తన కంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు. ఏం మాయ చేసావే, 100% లవ్, మనం,మజిలీ, లవ్ స్టోరీ వంటి హిట్స్ ఆయనకు లవర్ బాయ్ ఇమేజ్ తెచ్చాయి. యూత్ లో నాగ చైతన్యకుమంచి క్రేజ్ ఉంది. వ్యక్తిగత జీవితంలో మాత్రం ఒడిదుడుకులు ఎదుర్కొన్నాడు. హీరోయిన్ సమంతను ప్రేమ వివాహం చేసుకున్న నాగ చైతన్య ఆమెతో విడిపోయాడు. 2018లో సమంత-నాగ చైతన్యలవివాహం ఘనంగా జరిగింది. పెళ్ళైన నాలుగేళ్లకు 2021లో విడాకులు తీసుకున్నారు. సోషల్ మీడియా వేదికగా విడాకుల ప్రకటన చేశారు. సమంత, నాగ చైతన్య ఎవరి దారిన వాళ్ళు బ్రతుకుతున్నారు. నాగ చైతన్య తండేల్టైటిల్ తో ఓ భారీ ప్రాజెక్ట్ చేస్తున్నాడు. దర్శకుడు చందూ మొండేటి తెరకెక్కిస్తున్న తండేల్చిత్రీకరణ జరుపుకుంటుంది. గీతాఆర్ట్స్ నిర్మిస్తుండగా సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తుంది. నాగ చైతన్య జాలరి రోల్ చేయడం విశేషం. ఇక సమంత కొత్త ప్రాజెక్ట్స్ సైన్ చేయలేదు. ఇతర ప్రమోషనల్ ఈవెంట్స్ తో పాటు మోడలింగ్ చేస్తుంది. ఆమె నటించిన సిటాడెల్ వెబ్ సిరీస్ పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటుంది. వరుణ్ థావన్హీరోగా నటించాడు. రాజ్ అండ్ డీకే దర్శకత్వం వహించగా త్వరలో ప్రైమ్ లో స్ట్రీమ్ కానుంది. ఇదిలా ఉంటే సమంతకు విడాకులు ఇచ్చిన నాగ చైతన్యతో ఓ స్టార్ హీరో కూతురు నటించకూడదని నిర్ణయించుకున్నారట. ఆమె ఎవరో కాదు వరలక్ష్మి శరత్ కుమార్. ఒకప్పటి స్టార్ శరత్ కుమార్ కుమార్తె అయిన వరలక్ష్మి నాగ చైతన్య సినిమాలో వచ్చిన ఆఫర్స్ తిరస్కరించిందట.అందుకు సమంతనే కారణం అట. సమంత-వరలక్ష్మి బెస్ట్ ఫ్రెండ్స్ అట. ఈ క్రమంలో సమంతకు విడాకులు ఇచ్చిన నాగ చైతన్య సినిమాలో కోట్లు ఇచ్చినా నటించేది లేదని ఆమె వెల్లడించారట. ఈ మేరకు ఓ న్యూస్ వైరల్ అవుతుంది. దీనిపై ఎలాంటి అధికారిక సమాచారం లేదు. కాగా తెలుగులో వరలక్ష్మి శరత్ కుమార్ లేడీ విలన్ గా ఫేమస్. క్రాక్, యశోద, వీరసింహారెడ్డి, హనుమాన్ వ్ వంటి హిట్ చిత్రాల్లో ఆమె కీలక రోల్స్ చేసింది...
కేవలం రూ.349కే.. నాలుగు సినిమాలు చూడవచ్చు
కేవలం రూ.349కే.. నాలుగు సినిమాలు చూడవచ్చు
టెన్త్ పరీక్షలకు తొలిరోజు 1,838 మంది ఆబ్సెంట్
టెన్త్ పరీక్షలకు తొలిరోజు 1,838 మంది ఆబ్సెంట్
ఆరు స్థానాల్లో అభ్యర్థుల ఎంపికపై కేసీఆర్ కసరత్తు: టిక్కెట్లు ఎవరికో?
హైదరాబాద్: పార్లమెంట్ ఎన్నికల్లో బరిలోకి దింపనున్న అభ్యర్థుల ఎంపికపై భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే 11 పార్లమెంట్ స్థానాల్లో బరిలోకి దిగే అభ్యర్థులను ఆ పార్టీ ఖరారు చేసింది. మిగిలిన ఆరు స్థానాలకు అభ్యర్థులను త్వరలోనే ఖరారు చేయనున్నారు. లోక్ సభ ఎన్నికలకు ఇప్పటికే షెడ్యూల్ విడుదలైన విషయం తెలిసిందే. దీంతో అభ్యర్థుల ఎంపికను త్వరితగతిన పూర్తి చేయాలని గులాబీ బాస్ భావిస్తున్నారు. రాష్ట్రంలోని మెదక్, నాగర్ కర్నూల్,నల్గొండ,భువనగిరి, సికింద్రాబాద్, హైద్రాబాద్ పార్లమెంట్ స్థానాల్లో అభ్యర్థుల ఎంపికను బీఆర్ఎస్ పూర్తి చేయాల్సి ఉంది. ఈ స్థానాల్లో ఎవరిని బరిలోకి దింపితే గెలుపు అవకాశాలు దక్కుతాయనే విషయమై బీఆర్ఎస్ చీఫ్ పార్టీ నేతలతో సంప్రదింపులు జరుపుతున్నారు. రాష్ట్రంలో బీఆర్ఎస్, బీఎస్పీ మధ్య పొత్తు కుదిరిందని బీఎస్పీ తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ గా ఉన్న ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ ప్రకటించారు. ఈ పొత్తులో భాగంగా నాగర్ కర్నూల్, హైద్రాబాద్ పార్లమెంట్ స్థానాలను బీఎస్పీకి బీఆర్ఎస్ కేటాయించింది. అయితే పొత్తును బీఎస్పీ అధినేత్రి మాయావతి వ్యతిరేకించిన నేపథ్యంలో బీఎస్పీకి ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ రాజీనామా చేశారు. ఈ నెల 18న ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్లో చేరారు. నాగర్ కర్నూల్ పార్లమెంట్ స్థానం నుండి ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్ అభ్యర్ధిగా బరిలోకి దిగే అవకాశం ఉందని పార్టీ వర్గాల్లో ప్రచారం సాగుతుంది. మెదక్ కు ఒంటేరు ప్రతాప్ రెడ్డి పేరును దాదాపుగా ఖరారు చేసినట్టుగా చెబుతున్నారు. అయితే ఈ స్థానం నుండి మాజీ ఎమ్మెల్యే మదన్ రెడ్డి పేరు కూడ పరిశీలనలో ఉన్నట్టుగా ప్రచారం సాగుతుంది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో మదన్ రెడ్డికి ఎమ్మెల్యే టిక్కెట్టును పార్టీ నిరాకరించింది. మెదక్ పార్లమెంట్ స్థానం నుండి బరిలోకి దింపుతామని హామీ ఇచ్చింది. అయితే ఈ పరిణామాల నేపథ్యంలో మదన్ రెడ్డి కూడ ఈ స్థానం నుండి పోటీ చేయాలని భావిస్తున్నారు. సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానం నుండి తలసాని సాయికిరణ్ యాదవ్,రావుల శ్రీధర్ రెడ్డి, దాసోజు శ్రవణ్ కుమార్ పేర్లు పరిశీలనలో ఉన్నాయి. గత పార్లమెంట్ ఎన్నికల సమయంలో తలసాని సాయికిరణ్ బీఆర్ఎస్ అభ్యర్ధిగా బరిలోకి దిగి ఓటమి పాలయ్యాడు. భువనగిరి పార్లమెంట్ స్థానం నుండి ఇబ్రహీంపట్టణం మాజీ ఎమ్మెల్యే కిషన్ రెడ్డి తనయుడు ప్రశాంత్ రెడ్డి, క్యామ మల్లేష్, జిట్టా బాలకృష్ణారెడ్డి, మాజీ ఎమ్మెల్యే బూడిద బిక్షమయ్య గౌడ్ పేర్లను గులాబీ బాస్ పరిశీలిస్తున్నట్టుగా పార్టీ వర్గాల్లో ప్రచారం సాగుతుంది.ఈ ఆరు పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో అభ్యర్థుల ఎంపిక కోసం బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ ఆయా నియోజకవర్గాలకు చెందిన పార్టీ నేతలతో సంప్రదింపులు జరుపుతున్నారు.
ఐదు వేల కోట్లు..ఆఫర్ ఇచ్చినా వద్దన్నా : కేసీఆర్
ఐదు వేల కోట్లు..ఆఫర్ ఇచ్చినా వద్దన్నా : కేసీఆర్
ఆరు రాష్ట్రాల హోం సెక్రటరీలపై ఈసీ వేటు
ఆరు రాష్ట్రాల హోం సెక్రటరీలపై ఈసీ వేటు
ఆరుగురు కాంగ్రెస్ రెబల్ ఎంఎల్ఎ లకు సుప్రీంలో ఎదురుదెబ్బ
పార్టీ ఫిరాయింపు నిరోధక చట్టం కింద ఆరుగురు కాంగ్రెస్ తిరుగుబాటు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేస్తూ హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ తీసుకున్న నిర్ణయంపై స్టే ఇవ్వడానికి సుప్రీంకోర్టు సోమవారం నిరాకరించింది. అనర్హత వేటుకు గురైన ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సభా కార్యకలాపాలలో పాల్గొనడానికి జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం అనుమతి నిరాకరించింది. అయితే కాంగ్రెస్ తిరుగుబాటు ఎమ్మెల్యేలు దాఖలు చేసిన పిటిషన్పై అసెంబ్లీ స్పీకర్కు ధర్మాసనం నోటీసు జారీచేసింది. ప్రధాన రిట్ పిటిషన్తోపాటు […]
అమ్మకానికి టీసీఎస్ షేర్లు..వీటి విలువ రూ.9 వేల కోట్లు
అమ్మకానికి టీసీఎస్ షేర్లు..వీటి విలువ రూ.9 వేల కోట్లు
నేడో, రేపో కాంగ్రెస్ సెకండ్ లిస్ట్ .. ఇయ్యాల సీడబ్ల్యూసీ, పార్టీ సీఈసీ మీటింగ్స్
నేడో, రేపో కాంగ్రెస్ సెకండ్ లిస్ట్ .. ఇయ్యాల సీడబ్ల్యూసీ, పార్టీ సీఈసీ మీటింగ్స్
ఇయ్యాల సుప్రీంకోర్టు ముందుకు కవిత పిటిషన్
ఇయ్యాల సుప్రీంకోర్టు ముందుకు కవిత పిటిషన్
మీ వల్లే మా భవిష్యత్తు బుగ్గిపాలైంది.. తమిళిసైకి దాసోజు, కుర్రా బహిరంగ లేఖ
మీ వల్లే మా భవిష్యత్తు బుగ్గిపాలైంది.. తమిళిసైకి దాసోజు, కుర్రా బహిరంగ లేఖ
రెండో రోజు.. రెండు గంటలు .. లిక్కర్ పాలసీ కేసులో కవితను విచారించిన ఈడీ
రెండో రోజు.. రెండు గంటలు .. లిక్కర్ పాలసీ కేసులో కవితను విచారించిన ఈడీ
'ఎన్నికల కమిషన్' స్వతంత్ర ప్రతిపత్తితో వ్యవహరించగలదా?
Can Election Commission act independently?
కృష్ణా జలాల్లో మన వాటా మనకు రావట్లే : డీకే సమరసింహా రెడ్డి
కృష్ణా జలాల్లో మన వాటా మనకు రావట్లే : డీకే సమరసింహా రెడ్డి
ఎస్ఐబీలో ప్రణీత్రావు ప్రైవేట్ నెట్వర్క్ .. లాగర్ రూమ్ నుంచే సీక్రెట్ ఆపరేషన్స్
ఎస్ఐబీలో ప్రణీత్రావు ప్రైవేట్ నెట్వర్క్ .. లాగర్ రూమ్ నుంచే సీక్రెట్ ఆపరేషన్స్
కాళేశ్వరం దోపిడీ చాలక లిక్కర్ స్కామ్ : ప్రధాని మోదీ
కాళేశ్వరం దోపిడీ చాలక లిక్కర్ స్కామ్ : ప్రధాని మోదీ