Janasena : అన్నామంటే అన్నారంటారు కానీ..? జరుగుతున్నదిదేగా?
జనసేన పార్టీలో కిందిస్థాయి నేతల్లో అసంతృప్తి ఉంది. కూటమి ప్రభుత్వం ఏర్పాటయిన ఏడాది తర్వాత క్రమంగా బయటపడుతుంది
KHM |రేణుకా చౌదరికి కోర్టులో ఊరట
ఖమ్మం లీగల్, ఆంధ్రప్రభ : మాజీ కేంద్రమంత్రి, రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి
ధవళేశ్వరం వద్ద గోదావరి ఉగ్రరూపం… నీట మునిగిన పలు గ్రామాలు
మహారాష్ట్ర, తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా గోదావరికి వరద పోటెత్తుతోంది. ధవళేశ్వరం బ్యారేజీ వద్ద గోదావరి ఉగ్రరూపం దాల్చింది. వరద తాకిడి పెరగడంతో అధికారులు బ్యారేజీ మొత్తం 175 గేట్లను ఎత్తేశారు. దీంతో 2,00,600 క్యూసెక్కుల నీరు సముద్రంలోకి వెళుతోంది. వరద కారణంగా పలు లంక గ్రామాలు నీట మునిగాయి. కోనసీమ జిల్లాలోని లంక గ్రామాల్లో నీరు చేరుతోంది. నాలుగు గ్రామాలకు బయటి ప్రపంచంతో పూర్తిగా సంబంధాలు తెగిపోయాయి. అత్యవసరమైన వారు పడవలపై ప్రయాణం చేస్తున్నారు. The post ధవళేశ్వరం వద్ద గోదావరి ఉగ్రరూపం… నీట మునిగిన పలు గ్రామాలు appeared first on Visalaandhra .
Smart Kitchen Boosts Midday Meals Under NDA Reforms
In a move that reflects the NDA government’s commitment to quality education and student welfare, a state-of-the-art “Smart Kitchen” has been established at the Municipal Corporation High School in Kadapa. This initiative, launched under the Dokka Seethamma Midday Meal Scheme, aims to provide nutritious meals to school children in a clean and hygienic environment. The […] The post Smart Kitchen Boosts Midday Meals Under NDA Reforms appeared first on Telugu360 .
లాలుకు కొడుకు భారీ షాక్.. కొత్త పార్టీ ప్రారంభించనున్న తేజ్ ప్రతాప్ యాదవ్!
మహువాలో కొత్త జెండాతో ర్యాలీ నిర్వహించిన తేజ్ ప్రతాప్వచ్చే ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయబోతున్నట్టు ప్రకటన సొంత పార్టీ ఆర్జేడీ నుంచి బహిష్కరణకు గురైన మాజీ మంత్రి, ఎమ్మెల్యే తేజ్ ప్రతాప్ యాదవ్.. తండ్రి లాలు ప్రసాద్ యాదవ్కు షాకిచ్చారు. కొత్త పార్టీ బ్యానర్పై మహువాలో ర్యాలీ నిర్వహించారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయబోతున్నట్టు సంకేతాలిచ్చారు.పార్టీతో విభేదాల అనంతరం తొలిసారి నిర్వహించిన ఈ ర్యాలీలో తేజ్ ప్రతాప్ మద్దతుదారులు ఆకుపచ్చ, తెలుపు రంగుల్లో ఉన్న […] The post లాలుకు కొడుకు భారీ షాక్.. కొత్త పార్టీ ప్రారంభించనున్న తేజ్ ప్రతాప్ యాదవ్! appeared first on Visalaandhra .
జో రూట్ అరుదైన రికార్డు.. సచిన్ సరసన చోటు
ఇంగ్లాండ్ స్టార్ బ్యాట్స్ మెన్ జో రూట్ అరుదైన రికార్డు నెలకొల్పాడు. ఆండర్సన్-టెండూల్కర్ ట్రోఫీ 2025లో భాగంగా ఇంగ్లాండ్-భారత్ మధ్య జరుగుతున్న మూడవ టెస్ట్ మ్యాచ్లో రూట్ ఈ ఘనత సాధించాడు. మొదటి రోజు టాస్ గెలిచి తొలి ఇన్నింగ్స్ లో బ్యాటింగ్కు దిగిన ఇంగ్లాండ్ జట్టుకు ఆదిలోనే బిగ్ షాక్ తగిలింది. ఒకే ఓవర్ లో ఓపెనర్లను ఔట్ చేసి నితీశ్ కుమార్ రెడ్డి ఇంగ్లాండ్ కు షాకిచ్చాడు. ఆ తర్వాత మరో రెండు కీలక […]
ఆర్కే నాయుడు..అదరగొట్టాడా...? ఇన్విస్టిగేషన్ సినిమాలో హైలెట్ అయిందా?
ఆర్కే నాయుడు నటించిన మూవీ ది 100 సినిమాతో చాలా కాలం తర్వాత సిల్వర్ స్క్రీన్ పైకి వచ్చేశారు. ఈ మూవీ నేడు విడుదలయింది.
విజయవాడలో దారుణం.. యజమానిని హతమార్చి పరారైన పనిమనిషి
మాచవరం పోలీస్ స్టేషన్ పరిధిలో ఘటనభర్త సాయంతో యజమానిని హత్యచేసిన పనిమనిషివిజయవాడలో దారుణం జరిగింది. ఇంటి యజమానిని దారుణంగా హత్యచేసిన పని మనిషి ఆపై ఇంట్లోని బంగారం, నగలతో పరారైంది. పోలీసుల కథనం ప్రకారం.. బొద్దలూరి వెంకట రామారావు (70) తన తల్లి సరస్వతితో కలిసి మాచవరం పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎన్టీఆర్ కాలనీలో ఉంటున్నారు. వృద్ధురాలైన తల్లిని చూసుకునేందుకు మూడు రోజుల క్రితం అనూష అనే పనిమనిషిని పెట్టుకున్నారు. అనూష అదే ఇంట్లో వారితో కలిసి […] The post విజయవాడలో దారుణం.. యజమానిని హతమార్చి పరారైన పనిమనిషి appeared first on Visalaandhra .
Karimabad |మోస్ట్ వాంటెడ్ రౌడీషీటర్ అరెస్టు
రౌడీ షీటర్స్ పై ప్రత్యేక నిఘ సీఐ బొల్లం రమేష్ వెల్లడి కరీమాబాద్,
Top producer Dil Raju recently unveiled his plans of ‘Dil Raju Dreams’ which has been launched in a grand manner. The major plan behind DRD is to introduce fresh and young talent to Telugu cinema in the coming years. Dil Raju and his team has done enough work before the announcement came. After the announcement, […] The post Dil Raju’s Big Plans in USA appeared first on Telugu360 .
మహిళలు విద్యావంతులైనప్పుడు మాత్రమే జనాభా పెరుగుదల అదుపు లోకి వస్తుంది. మహిళలు నిరక్షరాస్యులుగా ఉండటం వల్ల అణిచివేతకు గురౌతూ జనాభా నియంత్రణను కట్టడి చేయలేకపోతున్నారు. వారు విద్యావంతులైతేనే జనాభా నియంత్రణ సాధ్యమవుతుంది’ అని బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ 2023 జనవరిలో బీహార్ రాష్ట్రంలో సమాధాన్ యాత్ర పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తున్న సమయంలో వ్యాఖ్యానించడం మహిళల సాధికారతపై ఆయనకున్న అంకిత భావాన్ని తెలియజేస్తుంది. తాజాగా బీహార్లోని మహిళలకు ప్రభుత్వ ఉద్యోగాల్లో 35 శాతం రిజర్వేషన్ (Bihar […]
ADB |ఆయిల్ ఫామ్ మొక్కలపై మగ పురుగుల విడుదల
ఉద్యాన వన శాఖ అధికారి కె క్రాంతి, కుమార్ ఆదిలాబాద్ : జిల్లాలోని
Liquor Scam |విచారణకు రాలేను ….సిట్ కు మాజీ ఐఎఎస్ రజత్ భార్గవ్ లేఖ ..
విజయవాడ – తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపుతున్న ఏపీ మద్యం కుంభకోణం కేసులో
పెరుగుతున్న జనాభా.. తగ్గుతున్న వనరులు
జనాభాకు, పర్యావరణానికి ప్రత్యేక సంబంధం ఉన్నది. విశ్వంలో మూడొంతులు నీరు ఉంటే ఒక వంతు భూమి ఉంది. జనాభా ఇంతై… ఇంతింతై… అన్నట్లుగా పెరిగిపోతే జగమంతా జనమయమైతే ఏం జరుగుతుం ది? భూమాత భారం ఎంతని మోస్తుంది? పర్యావరణ, వాతావరణ, వనరుల స్థితిగతులు ఏమవుతాయి? ప్రజల జీవన ప్రమాణాల పయనం ఎలాగుంటుంది? అంతా అగమ్యగో చరం. ప్రమాదకరం. ఈ ప్రశ్నలకు సమాధా నాలు కావాలి. అధిక జనాభా వల్ల కలిగే దుష్ఫలితాల నివారణ పథకాలు, దిద్దుబాటు చర్యలు, […]
మాదిగలు మహారాజులు, జాంబవంతుని వారసులు
హిందు పురాణాలలోని సంకల్ప మంత్రంలో ‘జంబుద్వీపే భరతవర్షే భరతఖండే పదాలు ఉచ్చరింస్తారు. వీటి ప్రకారం ఒకప్పుడు జంబుద్వీపం, అందులో భారతదేశం భాగమని అర్థమవుతుంది. మరి ఈ జంబూద్వీప భూమండలానికి తొలి మూలపురుషుడు, జాంబవ మహాచక్రవర్తి అని ‘జాంబవ ఇతిహాసం’ చెబుతున్నది. ఇది డక్కలి వారి మౌఖిక జానపద చరిత్ర. జాంబవంతుడు ఈ భూమికి ఆది దేవుడు, మహాప్రభువు, మహారాజు. ఈ దేశాన్ని మొదట జంబూద్వీపం అనే వారని జానపద ఇతిహాసం, మౌఖిక చరిత్ర, శాస్త్రీయ పరిశోధనలు, చరిత్రకారులు, […]
ఎక్కడున్నా దాక్కున్నా పట్టుకుంటామన్న పోలీసులు... వదిలేదే లేదంటున్న బాధితులు
కేరళలోని ఆలప్పుజా కుచెందిన టోమీ ఎ. వర్గీస్ షినీ టోమీల జంట బెంగళూరుకు వచ్చి A&A చిట్స్ అండ్ ఫైనాస్స్ సంస్థను ఏర్పాటు చేసింది.
Kakinada |రంగరాయ మెడికల్ కళశాలలో లైంగిక వేధింపులు…
కాకినాడలోని రంగరాయ వైద్య కళాశాలలో (Rangaraya medical college) విద్యార్థినులపై (Girl students
Vijayawada |యజమానిని చంపి.. నగలు దోపిడీ
విజయవాడ: ఇంటి యజమానిని హతమార్చి ఇంట్లో ఉన్న బంగారం, నగలతో పనిమనిషి పరారైన
ఇదెక్కడి లవ్ ప్రపోస్ రా మావా! #lovepropose #latestnews #viralvideo #waterfalls
ଦାବିଟି ବିଭ୍ରାନ୍ତିକର ଅଟେ । ସୋସିଆଲ ମିଡିଆରେ ଭାଇରାଲ ହେଉଥିବା ଦୁଇଟି ଫଟୋ ମଧ୍ୟରୁ କୌଣସି ମଧ୍ୟ ଫଟୋ ନିକଟ ଦିନରେ ଚୁରୁ ଦୁର୍ଘଟଣାର ଫଟୋ ନୁହେଁ ।
1996 బాంబు పేలుళ్ల కేసు.. 29 ఏళ్ల తర్వాత నిందితుడి అరెస్ట్
బెంగళూరు: 1996 కోయంబత్తూరు బాంబు పేలుళ్ల కేసులో దాదాపు మూడు దశాబ్దాలుగా తప్పించుకుని తిరుగుతున్న ప్రధాన నిందితుడు, సీరియల్ కిల్లర్ సాదిక్ రాజా అలియాస్ టైలర్ రాజాను ఎట్టకేలకు అరెస్టు చేశారు. కర్ణాటకలోని విజయపురలో తప్పుడు గుర్తింపుతో నివసిస్తున్న అతన్ని కోయంబత్తూరు పోలీసులు పట్టుకున్నారు. చామరాజనగర్ జిల్లాలోని గుండ్లుపేటకు చెందిన సాదిక్ రాజా 1996 పేలుడు తర్వాత పరారీలో ఉన్నాడు. పోలీసు వర్గాల ప్రకారం.. నిందితుడు ఒకే చోట ఉండకుండా పలు రాష్ట్రాలకు మారుతూ తప్పించుకు తిరిగాడు. […]
ప్రాణం తీసిన అక్రమ సంబంధం?…అనాథలుగా మారిన పిల్లలు
అమరావతి: ఓ వ్యక్తిని దారుణంగా హత్య చేసిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీసత్యసాయి జిల్లా కదిరి మండలంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… రెండు సంవత్సరాల క్రితం నవీన్ భార్య ఆత్మహత్య చేసుకోవడంతో తన ముగ్గురు పిల్లలతో కలిసి బండ్లవాండ్లపల్లి గ్రామంలో ఉంటున్నాడు. నవీన్ శుక్రవారం తెల్లవారుజామున బహిర్భూమికి వెళ్లడంతో ఆయనను గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో పొడిచి చంపారు. గతంలో తల్లి చనిపోగా ఇప్పుడు తండ్రి హత్యకు గురికావడంతో ముగ్గురు పిల్లలు అనాథలుగా మారారు. […]
దారుణం.. బస్సు నుండి దింపి 9మంది ప్రయాణికులను కాల్చి చంపారు
బస్సులో ప్రయాణిస్తున్న వారిలో తొమ్మిది మందిని కిందకు దించి దారుణంగా కాల్చి చంపారు. ఈ సంఘటన పాకిస్తాన్లోని అల్లకల్లోల బలూచిస్తాన్ ప్రావిన్స్లో చోటుచేసుకుంది. ప్రావిన్స్లోని జోబ్ ప్రాంతంలో జాతీయ రహదారిపై శుక్రవారం ఉదయం ప్రయాణీకుల బస్సు నుండి పంజాబ్కు చెందిన తొమ్మిది మంది ప్రయాణికులను దింపి.. తిరుగుబాటుదారులు కాల్చి చంపారని అసిస్టెంట్ కమిషనర్ జోబ్ నవీద్ ఆలం తెలిపారు. “క్వెట్టా నుండి లాహోర్కు వెళ్తున్న బస్సును ఆపి ప్రయాణికుల ఐడి కార్డులను తనిఖీ చేసి.. వారిలో తొమ్మిది […]
ଫ୍ୟାକ୍ଟ ଚେକ୍: ଭାଇରାଲ ଭିଡିଓଟି ପୁରୁଣା ଅଟେ, ନିକଟରେ ହୋଇଥିବା ବିହାର ବନ୍ଦ୍ ସହ ନାହିଁ କୌଣସି ସମ୍ପର୍କ
ଦାବିଟି ବିଭ୍ରାନ୍ତିକର ଅଟେ । ଭାଇରାଲ ଭିଡିଓଟି ୨୦୨୪ ମସିହାର ଅଟେ, ଯେତେବେଳେ ସୁପ୍ରିମକୋର୍ଟ ରାୟ ବିରୋଧରେ କିଛି ସମ୍ପ୍ରଦାୟ ବିହାରରେ ବନ୍ଦ୍ ପାଳନ କରିଥିଲେ । ତେବେ ଉକ୍ତ ପରିସ୍ଥିତିକୁ ନିୟନ୍ତ୍ରଣାଧୀନ କରିବାକୁ ଯାଇ ପାଟଣା ପୋଲିସ୍ ଲାଠିଚାର୍ଜ କରିଥିଲା । ଉକ୍ତ ଭିଡିଓ ସହ ନିକଟରେ ହୋଇଥିବା ବିହାର ବନ୍ଦ୍ ସହ କୌଣସି ସମ୍ପର୍କ ନାହିଁ ।
Demolish |కూకట్పల్లిలోని ఆక్రమణ లపై హైడ్రా పంజా
హైదరాబాద్: కూకట్పల్లి: తెలంగాణలో అక్రమ నిర్మాణాల కూల్చివేతలు కొనసాగుతున్నాయి. తాజాగా కూకట్పల్లిలో అక్రమ
మూడు ముళ్ల సాక్షిగా చివరి వరకు తోడునీడగా ఉంటామని వాగ్దానం చేసుకున్న వివాహబంధాలు ఛిద్రమైపోతున్నాయి. క్షణిక సుఖంకోసం వివాహేతర సంబంధాలు సభ్యసమాజానికి తలవంపులు తీసుకు వస్తున్నాయి. గతంలో మహిళలపై (జరిగిన) జరుగుతున్న దాడులు, హత్యలు, అకృత్యాలల్లో పురుషాధిపత్యం కొనసాగింది. కాని ఇప్పుడు వరసగా జరుగుతున్న సంఘటలను మహిళలకు తలవంపులు తీసుకు వస్తున్నాయి. మూడు కాలాల పాటు భర్త, పిల్లాపాపలతో హాయిగా జీవించాల్సిన మహిళలు జైళ్ల పాలవుతున్నారు. తద్వారా ఇరుకుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. సోషల్ మీడియా గుప్పెడు ప్రపంచంగా […]
బలవంతంగా తీసుకెళ్తుండగా తుంగభద్ర కాలువలో దూకిన ప్రేమజంట
బెంగళూరు: ప్రేమజంట తుంగభద్ర ఎడమ కాలువలో దూకి గల్లంతయ్యారు. ఈ సంఘటన కర్నాటక రాష్ట్రం మునిరాబాద్ డ్యామ్ చైన్ 28 వద్ద జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… నింగాపుర గ్రామానికి చెందిన ప్రవీణ్ కుమార్ అనే యువకుడు, సణాపుర గ్రామానికి చెందిన అంజలి అనే యువతి గాఢంగా ప్రేమించుకున్నారు. అంజలి కుటుంబ సభ్యులు ప్రేమ పెళ్లికి అడ్డుచెప్పారు. ఈ ప్రేమజంట పారిపోయి హగరిబొమ్మనహళ్లిలోని బంధువుల ఇంటికి వెళ్లిపోయారు. యువతి కుటుంబ సభ్యులు తెలుసుకొని హగరిబొమ్మనహళ్లికి వెళ్లారు. […]
వింబుల్డన్ ఓపెన్: సబలెంకాకు షాక్..
లండన్: ప్రతిష్ఠాత్మకమైన వింబుల్డన్ ఓపెన్ గ్రాండ్స్లామ్ టోర్నమెంట్లో గురువారం పెను సంచలనం నమోదైంది. మహిళల సింగిల్స్ విభాగంలో టాప్ సీడ్ అరినా సబలెంక (బెలారస్) సెమీ ఫైనల్లోనే ఇంటిదారి పట్టింది. ఉత్కంఠభరితంగా సాగిన తొలి సెమీ ఫైనల్లో అమెరికాకు చెందిన యువ సంచలనం, 13వ సీడ్ అమందా అనిసిమోవా 64, 46, 64 తేడాతో సబలెంకను మట్టికరిపించింది. అసాధారణ ఆటతో అలరించిన అమందా చిరస్మరణీయ విజయంతో కెరీర్లో తొలిసారి గ్రాండ్స్లామ్ టోర్నమెంట్ ఫైనల్కు చేరుకుంది. ఆరంభం నుంచే […]
Rain Alert : అందుకే మూడు రోజులు వర్షాలు.. తేల్చిచెప్పిన వాతావరణ శాఖ
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో మరో మూడు రోజుల పాటు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ చెప్పింది
‘మహావతార్’విజువల్ వండర్లా ట్రైలర్
హోంబాలే ఫిలిమ్స్ సమర్పణలో క్లీమ్ ప్రొడక్షన్స్ ‘మహావతార్ నరసింహ’ విజువల్ వండర్, శక్తివంతమైన కథనంతో ఒక ప్రత్యేకమైన సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ ఇవ్వబోతోంది. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మహావతార్ నరసింహ ట్రైలర్ రిలీజ్ అయ్యింది. ట్రైలర్ అత్యద్భుతంగా వుంది. హిరణ్యకశిపుడు బ్రహ్మ దేవుడి వరం కోసం ఘోర తపస్సు చేసే సీక్వెన్స్ తో మొదలైన ట్రైలర్ ఆద్యంతం కట్టిపడేసింది. విష్ణువుపై భక్తితో ప్రహ్లాదుడు, తన నాస్తిక తండ్రి హిరణ్యకశిపుడి నుండి వ్యతిరేకతను ఎదుర్కొంటాడు. ప్రహ్లాదుడిని రక్షించడానికి దిగివచ్చిన […]
Srisailam : శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద ఉధృతి
శ్రీశైలం జలాశయానికి వరద ఉధృతి కొనసాగుతుంది.
‘సత్యం సుందరం’తో అలరించిన హీరో కార్తీ ఇప్పుడు విమర్శకుల ప్రశంసలు పొందిన తానక్కారన్ ఫేం డైరెక్టర్ తమిజ్ తో కలిసి తన 29వ చిత్రం కోసం చేతులు కలిపారు. ఈ ప్రాజెక్టును డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్పై ఎస్ఆర్ ప్రకాష్ బాబు , ఎస్ఆర్ ప్రభు నిర్మిస్తున్నారు. కార్తీని ఇంటెన్స్గా చూపించిన అద్భుతమైన పోస్టర్ తో మేకర్స్ గురువారం ‘మార్షల్’ అనే టైటిల్ ను రిలీజ్ చేశారు. శుభ పూజా కార్యక్రమంతో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమైంది. ఈ […]
నేడు సత్తెనపల్లి పోలీస్ స్టేషన్ అంబటి
నేడు సత్తెనపల్లి పోలీస్ స్టేషన్ కు మాజీ మంత్రి అంబటి రాంబాబు రానున్నారు
తిరుపతి: తిరుమలశ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో భక్తుల రద్దీ భారీగా పెరిగింది. శుక్రవారం స్వామివారి దర్శనం కోసం ఆలయానికి అధిక సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. ఈ క్రమంలో శ్రీవారి సర్వదర్శనం కోసం వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్టుమెంట్లు నిండి వెలుపల క్యూ లైన్లో భక్తులు వేచివున్నారు. దీంతో స్వామివారి సర్వదర్శనానికి భక్తులకు 20 గంటల సమయం పడుతోందని ఆలయ అధికారులు తెలిపారు. ఇక, గురువారం 63,473 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. వీరిలో 27,796 […]
ఈ నెల 14న భూమి మీదకు శుభాంశు శుక్లా
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లిన శుభాంశు శుక్లా భూమి పైకి తిరిగి వచ్చే సమయం దగ్గర పడింది
కల్తీ కల్లు ఘటనలో పెరుగుతున్న మృతులు
కూకట్ పల్లిలో కల్తీ కల్లు తాగి మరణించిన వారి సంఖ్య ఎనిమిది మందికి చేరింది
Andhra Prabha e-paper /ఆంధ్ర ప్రభ ఈ పేపర్ …తెలంగాణ ఎడిషన్ / 11.07.25
ఆంధ్రప్రభ దినపత్రిక సంచలనాత్మక కథనాలు 1.మార్చి లోపు లక్ష ఉద్యోగాలు.. బీసీ రిజర్వేషన్లపై
Why did Anushka miss Baahubali Re-Union?
Top actress Anushka was not seen in the Baahubali Re-union celebrations that took place on the occasion of the film completing ten years. SS Rajamouli, Prabhas, Rana Daggubati, Ramya Krishna, Satyaraj, Nassar, Shobu Yarlagadda, Prasad Devineni, Senthil Kumar, Saabu Cyril, Sri Valli, SS Karthikeya, Srinivas Mohan, Rama Rajamouli, Thammiraju and others celebrated the occasion in […] The post Why did Anushka miss Baahubali Re-Union? appeared first on Telugu360 .
వంతెన కూలిన ఘటన.. 17మంది మృతి, నలుగురు ఇంజనీర్లు సస్పెండ్
న్యూఢిల్లీ: గుజరాత్లోని వడోదర జిల్లాలో మహిసాగర్ నదిపై గంభీర వంతెన కూలిపోయిన ఘటనలో మృతుల సంఖ్య 17కి పెరిగింది. మరో ముగ్గురు వ్యక్తుల కోసం సహాయక బృందాలు గాలింపు చర్యలు కొనసాగిస్తున్నాయి. బుధవారం ఉదయం 7 గంటల ప్రాంతంలో పద్రా పట్టణానికి సమీపంలోని గంభీర గ్రామం వద్ద ఈ సంఘటన జరిగింది. ఆనంద్, వడోదర జిల్లాలను కలిపే నాలుగు దశాబ్దాల నాటి వంతెనలోని ఒక భాగం ఒక్కసారిగా కుప్పకూలింది. దీంతో పలు వాహనాలు నదిలో పడిపోయాయి. వడోదర […]
War 2 : Will NTR join Allu Arjun ?
War 2 headlined by NTR and Hrithik Roshan is among the most eagerly anticipated pan-India projects this year and the countdown for its humongous release has just begun with the big day arriving close to a month from today. The film is set for a massive box office opening across the country on August 14th. […] The post War 2 : Will NTR join Allu Arjun ? appeared first on Telugu360 .
Gold Price Today : బంగారం ప్రియులకు బ్యాడ్ లక్.. ధరలు అస్సలు తగ్గడం లేదుగా? ఏడాదంతా అంతేనా?
ఈరోజు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి
తహశీల్దార్ కార్యాలయం ముందు ఒంటిపై పెట్రోల్ పోసుకొని రైతు ఆత్మహత్యాయత్నం
ఒంటిపై పెట్రోలు పోసుకొని ఆత్మహత్యకు యత్నించిన రైతు మనతెలంగాణ/మోత్కూర్: యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూర్ తహశీల్దార్ కార్యాలయం ముందు ఓ రైతు ఒంటిపై పెట్రోల్ పోసుకొని, పురుగుల మందు డబ్బాతో ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు. బాధిత రైతు తెలిపిన వివరాల ప్రకారం మండల పరిధిలోని అనాజిపురం గ్రామానికి చెందిన రైతు కుమ్మరికుంట్ల శేఖర్రెడ్డి 30 ఏళ్ల క్రితం తన బావి దగ్గర బోరు వేసుకున్నాడని, ఆ నీటితోనే తన పొలాన్ని సాగుచేసుకుంటున్నాని తెలిపాడు. కాగా అతని పక్కనే ఉన్న […]
Exclusive: Ravi Teja’s Next Put on Hold
Mass Maharaj Ravi Teja has failed to live up to the expectations with all his recent films. The actor has been demanding big remuneration and most of his producers in the recent times have tasted hefty losses. He has Mass Jathara lined up, a mass entertainer directed by debutant Bhanu Bhogavarapu. The film is slated […] The post Exclusive: Ravi Teja’s Next Put on Hold appeared first on Telugu360 .
Prabhas is a man of Limited words and he is rarely seen in public. He restricts himself when it comes for promoting his films. But Thursday is a great day for his fans. The actor’s click from the sets of Raja Saab was released yesterday morning. Prabhas is seen in a lean and stylish look […] The post Prabhas’ Feast for his Fans appeared first on Telugu360 .
Tirumala : తిరుమలలో ఇంత రద్దీ ఎప్పుడూ లేదే...ఇంత పొడవు క్యూ లైనా?
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. శుక్రవారం కావడంతో భక్తుల రద్దీ ఎక్కువగానే ఉంది.
నా సక్సెస్ వెనుక ఆ ఇద్దరు ఉన్నారు: నితీశ్ కుమార్ రెడ్డి
లార్డ్స్: భారత్-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్ మొదటి రోజు ఇంగ్లాండ్ జట్టు 83 ఓవర్లలలో నాలుగు వికెట్లు కోల్పోయి 281 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో జోయ్ రూట్(99), బెన్స్టోక్స్(39) పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు. భారత బౌలర్ నితీశ్ కుమార్ ఒకే ఓవర్లో రెండు వికెట్లు తీసి ఔరా అనిపించాడు. ఈ సందర్భంగా నితీశ్ కుమార్ మీడియాతో మాట్లాడారు. తన సక్సెస్ వెనుక ఇద్దరు వ్యక్తులు ఉన్నారని తెలిపాడు. ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ […]
విజయసాయిరెడ్డికి సిట్ నోటీసులు
ఆంధ్రప్రదేశ్ లిక్కర్ కేసులో మాజీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డికి సిట్ అధికారులు మరోసారి నోటీసులు ఇచ్చారు
బాలికపై అత్యాచారం…తలపై సిలిండర్తో కొట్టి
బెంగళూరు: గంజాయి మత్తులో పక్కింటి బాలికపై ఓ యువకుడు ఆత్యాచారం చేసి చంపేశాడు. ఈ సంఘటన కర్నాటక రాష్ట్రం బెంగళూరు శివారులో తావరెకెరెలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కోప్పళ్ల ప్రాంతానికి చెందిన దంపతులు జీవనోపాధి నిమిత్తం తావరెకెరెకు వచ్చారు. ఆ దంపతుకు 14 ఏళ్ల కూతురు ఉంది. ఆమె ఆరో తరగతి చదువుతుండగా బడి మానేసి ఇంట్లోను ఉంటుంది. ఓ యువకుడు గంజాయి తాగి బాలికపై అత్యాచారం చేసి అనంతరం తలపై సిలిండర్ కొట్టి […]
ಪ್ರಾಣಿಗಳ ಸಂಚಾರಕ್ಕಾಗಿ ಸಿಂಗಾಪುರದಲ್ಲಿ ಎಕ್ಸ್ಪ್ರೆಸ್ವೇಯಲ್ಲಿ ನಿರ್ಮಿಸಲಾದ ಸೇತುವೆಯನ್ನು ಭಾರತದ್ದು ಎಂದು ಹಂಚಿಕೆ
ಪ್ರಾಣಿಗಳ ಸಂಚಾರಕ್ಕಾಗಿ ಸಿಂಗಾಪುರದಲ್ಲಿ ಎಕ್ಸ್ಪ್ರೆಸ್ವೇಯಲ್ಲಿ ನಿರ್ಮಿಸಲಾದ ಸೇತುವೆಯನ್ನು ಭಾರತದ್ದು ಎಂದು ಹಂಚಿಕೆ
Janasena : జనసేన మాజీ ఎమ్మెల్యే పై వేటు
మాజీ ఎమ్మెల్యే టీవీ రామారావును కొవ్వూరు ఇన్ ఛార్జి పదవి నుంచి /జనసేన తప్పించింది.
SIT Tightens Grip on Vijayasai Reddy in AP Liquor Scam Investigation
The Andhra Pradesh liquor scam is escalating rapidly, with former MP V. Vijayasai Reddy once again coming under the scanner of the CID’s Special Investigation Team (SIT). The SIT has issued fresh summons, directing him to appear for questioning on Saturday, July 12. This will be his second round of interrogation, following an earlier session […] The post SIT Tightens Grip on Vijayasai Reddy in AP Liquor Scam Investigation appeared first on Telugu360 .
Chadnrababu : చంద్రబాబు నేటి షెడ్యూల్ ఇదే
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు షెడ్యూల్ ను అధికారులు విడుదల చేశారు.
Telangana : 9999 ఫ్యాన్సీ నెంబరు ఎంత ధర పలికిందో తెలుసా?
వాహనాలకు క్రేజీ నెంబర్ల కోసం ఎంత డబ్బు వినియోగించడానికి చాలా మంది సిద్ధమవుతుంటారు.
వైరల్ వీడియో 2022 లో తెలంగాణలో చోటు చేసుకున్న ఘటనకు సంబంధించింది
Telangana : ఇక బీసీలకు పదవులే పదవులు... రిజర్వేషన్లకు ఆమోదం
తెలంగాణ మంత్రి వర్గ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సమావేశంలో ప్రధానంగా బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని నిర్ణయించింది.
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్ ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటూ కెరీర్ పరంగా తనని తాను నిరూపించుకుంది. కేవలం గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా డి గ్లామర్ రోల్స్ చేయడానికి కూడా అలియా ఎప్పుడు వెనకాడదు. ఎప్పటికప్పుడు తన ప్రతి చిత్రంలో వైవిధ్యతను కనబరుస్తూ స్టార్ హీరోలకు ధీటుగా బాలీవుడ్లో ఆమె రాణిస్తోంది. 2012లో స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ చిత్రంతో సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన అలియా భట్ తన కెరీర్ కోసం బరువు తగ్గాల్సి వచ్చింది. […]
Ind Vs Eng Third Test : మూడో టెస్ట్ ఎవరి వైప మొగ్గుతుందో? ఇరు జట్లదీ మంచి ప్రదర్శనే
ఇండియా - ఇంగ్లండ్ థర్డ్ టెస్ట్ మ్యాచ్ లార్డ్స్ లో టీం ఇండియా తొలుత ఫీల్డింగ్ చేసింది. ఇంగ్లండ్ బౌలర్లను చాలా వరకూ కట్టడి చేయగలిగింది.
ಫ್ಯಾಕ್ಟ್ಚೆಕ್: ಪ್ರಧಾನಿ ಮೋದಿ ಜುಲೈ 1 ರಿಂದ ಪೆಟ್ರೋಲ್ ಬೆಲೆ ಲೀಟರ್ಗೆ 45 ರೂ.ಗೆ ಇಳಿಕೆ ಮಾಡುವುದಾಗಿ ಘೋಷಿಸಿಲ್ಲ
ಪ್ರಧಾನಿ ಮೋದಿ ಜುಲೈ 1 ರಿಂದ ಪೆಟ್ರೋಲ್ ಬೆಲೆ ಲೀಟರ್ಗೆ 45 ರೂ.ಗೆ ಇಳಿಕೆ ಮಾಡುವುದಾಗಿ ಘೋಷಿಸಿಲ್ಲ
` కల్తీ కల్లు ఘటనలో భారీ మోతాదులో ‘ఆల్ఫ్రాజోలం’ గుర్తింపు ` బాధితుల సంఖ్య 44కి చేరిక ` పలు దుకాణాల లైసెన్సులు రద్దు ` బాధ్యులను …
మన తెలంగాణ / హైదరాబాద్ : శాసనసభ, శాసనమండలిని ప్రోరోగ్ చేస్తూ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ గురువారం ఉత్వర్వులు జారీ చేశారు. ఈ మేరకు జీఓ నెంబర్ 27 పేరుతో ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. ప్రొరోగ్ చేయడం వల్ల అసెంబ్లీ సమావేశాలు తాత్కాలికంగా నిలిచిపోతాయి. ప్రొరోగ్ తరువాత అసెంబ్లీని తిరిగి సమావేశపరచడానికి కొత్త నోటిఫికేషన్ అవసరం ఉంటుంది. ప్రభుత్వం కొత్త సమావేశాల తేదీని ప్రకటించాల్సి ఉంటుంది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లకు రాష్ట్ర మంత్రి వర్గం ఆమోదం […]
మన తెలంగాణ/హైదరాబాద్ : బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ల కేసులో ఇడి రంగంలోకి దిగింది. బెట్టిం గ్ యాప్స్ ప్రమోషన్లకు పాల్పడిన సినిమా, టీవీ సెలబ్రిటీలపై ఇడి చర్యలకు ఉపక్రమించింది. ఈ మేరకు 29 మంది సెలబ్రిటీలతో పాటు వారు ప్ర మోట్ చేసిన కంపెనీలపై కేసులు నమోదు చేసిం ది. వీరిలో సినీ నటులు విజయ్ దేవరకొండ, రా నా, మంచు లక్ష్మి, ప్రకాశ్రాజ్ , నిధి అగర్వాల్ , అనన్య నాగళ్ల, శ్రీముఖితో పాటు పలువురిపై […]
Rashiphalalu |నేటి రాశిఫలాలు .. 11.07.25
11-7-2025 మేష రాశి చిన్ననాటి మిత్రుల నుంచి కీలక సమాచారం అందుకుంటారు. ఇంటాబయటా
Kalachakram |నేటి కాలచక్రం – 11.07.25
11-8-25 శ్రీ విశ్వావసు నామ సం॥ ఆషాఢమాసం- కృష్ణపక్షం – గ్రీష్మఋతువు-ఉత్తరాయణం శుక్ర
రెండేళ్లలో భారీగా దుర్వినియోగం జరిగినట్లు గుర్తించిన సిఐడి హెచ్సిఎ అధ్యక్ష ఎన్నికలకు జగన్మోహన్రావు ఫోర్జరీ పత్రాలు సమర్పించినట్లు నిర్ధారణ కాంప్లిమెంటరీ పాసులు బ్లాక్లో అమ్ముకొని సొమ్ము చేసుకున్న నిందితులు జగన్మోహన్రావు సహా ఐదుగురికి జ్యుడిషియల్ కస్టడీ విధించిన మల్కాజిగిరి కోర్టు మన తెలంగాణ/హైదరాబాద్ : హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ లో (హెచ్సిఎ) రెండేళ్లలో రూ.170 కోట్ల రూపాయల గోల్మాల్ జరిగినట్లు సిఐడి గుర్తించింది. దీనికి బాధ్యులైన ఐదుగురిని అరెస్టు చేసి గురువారం కోర్టులో హాజరుపరచగా, మల్కాజిగిరి కోర్టు […]
కల్తీకల్లు ఘటనలో శాంపిళ్ల సేకరణ, పరీక్షలు మూడు దుకాణాల్లో మత్తుమందు కలిపిన కల్లు విక్రయించినట్లు నిర్ధారణ నాలుగు దుకాణాల లైసెన్స్లు సస్పెండ్ కూకట్పల్లి ఘటనలో ఏడుకు చేరిన మృతుల సంఖ్య 51మంది బాధితులు మరో ముగ్గురి పరిస్థితి విషమం మన తెలంగాణ/హైదరాబాద్/కేపీహెచ్బి:కల్తీ క ల్లు ఘటనపై రాష్ట్ర ఎక్సైజ్ శాఖ చర్యలు తీసుకుం ది. కల్తీ కల్లు తాగి ప్రజలకు అస్వస్థతకు గురవుతుండటంతో రంగంలోకి ఎక్సైజ్ శాఖ అధికారు లు నాలుగు కల్లు దుకాణాల లైసెన్స్లను సస్పెండ్ […]
ప్రభుత్వ పాఠశాలల్లో పెరిగిన ప్రవేశాల సంఖ్య 1వ తరగతిలో కొత్తగా 1.38లక్షల మంది విద్యార్థుల చేరిక వివిధ తరగతుల్లో మొత్తం 3.68లక్షల మంది ప్రవేశం ప్రైవేట్ స్కూళ్ల నుంచి సర్కార్ బడులకు మళ్లిన 79వేల మంది విద్యార్థులు ఇంగ్లీష్ మీడియం, డిజిటల్ బోధనతో ఆకట్టుకుంటున్న బడులు మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో నిర్వహించిన బడిబాట కార్యక్రమం సత్ఫతలానిచ్చింది. ప్రస్తుత విద్యాసంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల ప్రవేశాల సంఖ్యపెరిగిం ది. 1వ తరగతిలో 1,38,135 మంది విద్యార్థు లు […]
పోలీస్ శాఖలో లేడి సింగంలు.. 4 ఠాణాలకు ఎస్సైలుగా నారీమణులే
సరికొత్త అధ్యయానానికి కొత్వాల్ శ్రీకారం శాంతి భద్రతల నిర్వహణలో సత్తాకు అవకాశం మన తెలంగాణ/నిజామాబాద్ బ్యూరో ః అరకొరగా ఉండే మహిళా అధికారులుగా అనామకులకుగా చెలామణి అయ్యే పోలీస్ శాఖలో ఇప్పుడు నారీమణులు శకం మొదలయ్యింది. నిజమే జిల్లా పోలీసు శాఖలో లేడి సింగంలు కార్యక్షేత్రంలోకి దిగారు. శాంతి భద్రతల నిర్వహణలో తమదైన ముద్ర వేసుకోవడానికి అరుదైన అవకాశం దక్కింది. అవనిలో ఆకాశంలోనే కాదు పోలీసు శాఖలోను సగం కాబోతున్నారు. నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఏకంగా […]
శుక్రవారం రాశి ఫలాలు (11-07-2025)
మేషం – కీలకమైన పత్రాల భద్రత విషయంలో జాగ్రత్తలు పాటించండి. ఉద్యోగస్తులు ఉన్నతాధికారులతో మాట్లాడేటప్పుడు సంయమనం పాటించడం మంచిది. మానసిక ప్రశాంతత లభిస్తుంది. వృషభం – జీవిత భాగస్వామితో స్వల్పమైన విభేదాలు చోటు చేసుకుంటాయి.ఆరోగ్యం నలతగా ఉంటుంది. మీరు ఎంత సర్దుకుపోయిన వివాదాస్పద వ్యక్తిగానే మీపై ముద్ర పడుతుంది. మిథునం – కొత్త రుణాలు చేస్తారు. ప్రయాణాలు అంతగా లాభించవు.ఉపకరించే మిత్ర వర్గం వలన మానసిక ఊరటను కలిగి ఉంటారు. మేధస్సును దృష్టిని స్థిరంగా కేంద్రీకరించండి అనుకూలమైన […]
పోక్సో కేసులో నిందితునికి పదేండ్ల జైలు
మన తెలంగాణ/కరీంనగర్ లీగల్: మైనర్ బాలికపై హత్యాచారం చేసిన కేసులో నిందితుడైన అక్కినపల్లి వంశీధర్పై నేరం రుజువు కావడంతో కరీంనగర్ మొదటి అదనపు జిల్లా న్యాయమూర్తి డి వెంకటేష్ పదేండ్ల జైలుశిక్షతో పాటు ఆరు వేల రూపాయల జరిమానా విధిస్తూ గురువారం తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్ కథనం మేరకు వన్టౌన్ పరిధిలో పెంట కల్పన కూలీ పని చేసుకుంటూ తన ఇద్దరి కూతుర్లను చదివిస్తున్నారు. జూన్ 29, 2020న 9వ తరగతి చదువుతున్న తన రెండవ కూతురు […]
IND vs ENG – Lord’s Test | ముగిసిన తొలి రోజు ఆట.. శతకానికి అడుగు దూరంలో రూట్ !
లార్డ్స్ వేదికగా ఇంగ్లండ్, భారత్ జట్ల మధ్య జరుగుతున్న మూడో టెస్టులో తొలి
మన తెలంగాణ / పెగడపల్లి ః రైతులు తమ పంట పొలాల్లో ఆయిల్ ఫామ్ పంటల సాగు చేసినట్లయితే అధిక దిగుబడితోపాటు అధిక లాభాలు పొందవచ్చునని ఆయిల్ ఫామ్ క్లస్టర్ అధికారి అనిల్ కుమార్ అన్నారు. గురువారం మండల కేంద్రంలోని ఉద్యాన శాఖ, లోహియా ఎడిబుల్ ఆయిల్స్ (గోల్డ్ డ్రాప్) ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో ఆయిల్ పామ్ సాగుపైన వ్యాన్ క్యాంపెన్ ద్వారా అవగాహన సదస్సు నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయిల్ పామ్ క్లస్టర్ అధికారి అనిల్ కుమార్ […]
ఆంధ్రప్రభలో నేటి కార్టూన్ ఔరా 11-07-2025
ఎమ్మెల్యే జిఎంఆర్ కుటుంబంపై అనుచిత వ్యాఖ్యలు
మండల పార్టీ అధ్యక్షులు జెట్టి నర్సింహా రెడ్డి పై నిప్పులు దేవరకద్ర మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అంజల్ రెడ్డి మన తెలంగాణ/ దేవరకద్ర ః దేవరకద్ర నియోజకవర్గంలో కేవలం 18 నెలల్లోనే 500 కోట్లకు పైగా అభివృద్ధి పనులను సాధించి ముందుకు సాగుతున్న దేవరకద్ర ఎమ్మెల్యే జిఎంఆర్పై వ్యక్తిగత దూషణలకు పాల్పడిన బిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు జెట్టి నరసింహా రెడ్డికి అభివృద్ధి కనిపించడం లేదా అని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు అంజన్ రెడ్డి […]
Baahubali10Years |‘బాహుబలి’కి 10 ఏళ్లు.. మూవీ టీమ్ రీయూనియన్ !
హైదరాబాద్: భారత సినిమా చరిత్రలో మైలురాయిగా నిలిచిన ‘బాహుబలి’ మూవీకి పదేళ్లు పూర్తైన
నేడు నాగర్కర్నూల్ జిల్లాలో మంత్రుల పర్యటన
ఆసుపత్రుల నిర్మాణాలకు శంకుస్థాపనలు రోడ్లకు భూమి పూజలు నాగర్కర్నూల్ మెడికల్ కళాశాలల ప్రారంభోత్సవం ఆసుపత్రికి శంకుస్థాపన తూడుకుర్తిలో పిహెచ్సికి శంకుస్థాపన మన తెలంగాణ/ నాగర్కర్నూల్ ప్రతినిధి: నాగర్కర్నూల్ జిల్లాలో శుక్రవారం పలు శంకుస్థాపనలు, భూమి పూజ కార్యక్రమాలకు మంత్రులు పాల్గొననున్నారు. కల్వకుర్తి, నాగర్కర్నూల్ నియోజకవర్గాల్లో రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి, ఉమ్మడి జిల్లా ఇంచార్జి మంత్రి దామోదర రాజ నర్సింహా, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, స్థానిక […]
వీరన్నపేట, గుర్రంగట్టు ప్రాంతంలో చిరుత సంచారం
మనతెలంగాణ/మహబూబ్ నగర్ బ్యూరో: గత పది రోజుల నుండి గుర్రంగట్టు ప్రాంతం వద్ద చిరుతపులి సంచరిస్తూ ప్రజలను భయబ్రాంతులను కలిగిస్తున్నది. ఈ విషయం తెలుసుకున్న అటవీశాఖ అధికారులు వెంటనే స్పందించి పులి తిరిగే ప్రదేశంలో బోను అమర్చినారు. ప్రజలకు అవగాహన కల్పించి అప్రమత్తం చేశారు. చిరుతను, ప్రజల సంరక్షణ కొరకు పోలీసుల సహకారం కూడా తోడుగా తీసుకోవడం జరిగిందన్నారు. ఈ విషయమై జిల్లా అటవీశాఖ అధికారి సత్యనారాయణ, అటవీ క్షేత్రాధికారి కమాలుద్దీన్, లక్ష్మీకాంత్ రావు, నాగజ్యోతి, డిఆర్ఓలు, […]
నిషేధిత మాదకద్రవ్యాలపై ఉక్కుపాదం
మన తెలంగాణ/మహబూబ్ నగర్ బ్యూరో: మహబూబ్ నగర్ జిల్లా ఎస్పీ డి జానకి ఆదేశాల మేరకు డీఎస్సీ వెంకటేశ్వర్లు నేతృత్వంలో గురువారం వన్ టౌన్ ఇన్స్పెక్టర్ అప్పయ్య, పోలీస్ సిబ్బందితో పాటు నార్కోటిక్ డాగ్ స్వాడ్ను వినియోగించి, వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ట్యాంక్ బండ్, పరిసర ప్రాంతాల్లో ఉన్న పాన్ షాపులపై ఆకస్మిక తనిఖీలు డీఎస్పీ వెంకటేశ్వర్లు నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ.. పాన్ షాపుల పేరుతో నిషేధిత మాదక ద్రవ్యాల విక్రయాన్ని […]
రేషన్ కార్డుల పేరిట దళారుల వసూళ్ల పర్వం
మన తెలంగాణ/గద్వాల ప్రతినిధి: ప్రభుత్వం అందించేటటువంటి సంక్షేమ పథకాలు పొందాలన్నా, వాటికోసం దరఖాస్తు చేసుకోవాలన్నా రేషన్ కార్డు తప్పనిసరి. కొత్త రేషన్ కార్డుల మంజూరుకు ప్రభుత్వం స్వీకారం చుట్టిన నేపథ్యంలో రేషన్ కార్డును పొందేందుకు అర్హులైన వారు అనేకపాట్లు పడుతున్నారు. కొత్తగా రేషన్ కార్డు పొందడం, ఉన్న కార్డులో నుంచి పేర్ల తొలగింపు, పిల్లల పేర్లను నమోదు చేయించడంపై కొందరు గ్రామీణులకు అవగాహన లేకపోవడమనేది ఇంటర్నెట్, నెట్ నిర్వాహకులు, దళారులకు వరంగా మారింది. ప్రజల అమాయకత్వాన్ని ఆసరాగా […]
తొలి రోజు ముగిసిన ఆట.. జో రూట్ 99 నాటౌట్
భారత్ తో జరుగుతున్న మూడో టెస్టులో ఇంగ్లాండ్ జట్టు ఆచితూచి ఆడుతోంది. దీంతో మూడో రోజు ఆట ముగిసేసమయానికి ఇంగ్లాండ్ జట్టు 83 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 251 పరుగులు చేసింది. లార్డ్స్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేపట్టిన ఇంగ్లాండ్ కు ఆదిలోనే బిగ్ షాక్ తగిలింది. భారత పేసర్ నితీశ్ కుమార్ రెడ్డి ఒకే ఓవర్ లో ఓపెనర్లు జాక్ క్రాలీ(18), డకెట్ (23)లను ఔట్ […]
టీమిండియా క్రికెట్ దిగ్గజం, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్కు అరుదైన గౌరవం లభించింది. లార్డ్లోని చారిత్రక మ్యూజియంలో సచిన్ చిత్రపటం ఏర్పాటు చేశారు. భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య గురువారం లార్డ్ వేదికగా మూడో టెస్టు ఆరంభమైన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ను సచిన్ గంటను మోగించి ప్రారంభించాడు. ఇక ప్రపంచ క్రికెట్లో ఎదురులేని బ్యాట్స్మన్గా పేరు తెచ్చుకున్న సచిన్కు ఇంగ్లండ్, వేల్స్ క్రికెట్ బోర్డు అరుదైన రీతిలో సత్కరించింది. అతని చిత్రపటాన్ని లార్డ్ మ్యూజియంలో ఏర్పాటు […]
ఘనంగా శ్రీ తిమ్మప్ప స్వామి కళ్యాణం
మన తెలంగాణ/మల్దకల్: కలియుగ ప్రత్యక్ష దైవం మల్దకల్ శ్రీ స్వయంభూ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో గురు పౌర్ణమి సందర్భంగా శ్రీనివాసుని కళ్యాణం ఘనంగా నిర్వహించారు. ఆలయ అర్చకులు వేద మంత్రాలతో శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాసుని కళ్యాణాన్ని కన్నుల పండుగగా నిర్వహించారు. అయిజ పట్టణానికి చెందిన నవీన్ పర్ణిక దంపతులు కళ్యాణం జరిపించారు. ఈ సందర్భంగా దేవాలయానికి వచ్చిన భక్తులకు దేవాలయం తరుపున అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పట్వారి అరవిందరావు, చంద్రశేఖరరావు, అర్చకులు మధుసూదన […]
AA22 |మరోసారి బన్నీతో నేషనల్ క్రష్ !
శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన కుబేరా చిత్రంతో మంచి విజయం సాధించిన నటి
Pooja Hegde |పూజా హెగ్డేకి షాక్..
ఒకప్పుడు వరుస విజయాలతో సౌత్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్గా వెలుగొందిన పూజా హెగ్డేకు
Kiran Abbavaram’s Thimmarajupalli TV first Look impresses
Thimmarajupalli TV marks a significant milestone for actor Kiran Abbavaram, known for openly discussing his struggles in the industry. Kiran has consistently shown support for emerging talent from non-film backgrounds. Staying true to his vision, he is now producing this rooted drama under his own banner, KA Productions, in collaboration with Sumaira Studios. The film […] The post Kiran Abbavaram’s Thimmarajupalli TV first Look impresses appeared first on Telugu360 .
Rashmika Mandanna turns Antagonist for Allu Arjun?
Bollywood media has broke out the news that Rashmika Mandanna has been roped in to play an important role in Allu Arjun’s upcoming movie that started rolling recently. Atlee is the director and the film is a visual extravenga that is planned on a record budget. The latest update says that Rashmika Mandanna is assigned […] The post Rashmika Mandanna turns Antagonist for Allu Arjun? appeared first on Telugu360 .
ప్రతిష్ఠాత్మకమైన వింబుల్డన్ ఓపెన్ గ్రాండ్స్లామ్ టోర్నమెంట్లో గురువారం పెను సంచలనం నమోదైంది. మహిళల సింగిల్స్ విభాగంలో టాప్ సీడ్ అరినా సబలెంక (బెలారస్) సెమీ ఫైనల్లోనే ఇంటిదారి పట్టింది. ఉత్కంఠభరితంగా సాగిన తొలి సెమీ ఫైనల్లో అమెరికాకు చెందిన యువ సంచలనం, 13వ సీడ్ అమందా అనిసిమోవా 64, 46, 64 తేడాతో సబలెంకను మట్టికరిపించింది. అసాధారణ ఆటతో అలరించిన అమందా చిరస్మరణీయ విజయంతో కెరీర్లో తొలిసారి గ్రాండ్స్లామ్ టోర్నమెంట్ ఫైనల్కు చేరుకుంది. ఆరంభం నుంచే అమందా […]
TG |తెలంగాణ క్యాబినెట్ కీలక నిర్ణయాలు..
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన గురువారం (జూలై 10న) సుదీర్ఘంగా జరిగిన
రూ.25 వేలు లంచం తీసుకుంటూ ఎసిబికి చిక్కిన మహిళా పోలీస్టేషన్ ఎస్ఐ
గచ్చిబౌలి మహిళా పోలీసు స్టేషన్ ఎస్ఐ వేణుగోపాల్ ఎసిబికి చిక్కాడు. కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ కేసు పరిష్కారం నిమిత్తం ఎస్ఐ వేణుగోపాల్ రూ.25 వేలు లంచం డిమాండ్ చేశాడు. రూ.25 వేలు లంచం తీసుకుంటుండగా ఎసిబి అధికారులకు రెడ్ హ్యాండెడ్గా ఎస్ఐ వేణుగోపాల్ పట్టుబడ్డాడు. సొమ్మును స్వాధీనం చేసుకున్న ఎసిబి అధికారులు ఎస్ఐ వేణుగోపాల్ని అరెస్టు చేసి, రిమాండ్కు తరలించారు. ఇటీవలి కాలంలో పోలీసు శాఖకు చెందిన వ్యక్తులు ఎసిబికి చిక్కుతుండటం తెలిసిందే. కాగా ఎసిబికి […]
కల్తీ కల్లు ఘటనలో మరొకరి మృతి.. దుకాణాల లైసెన్స్లు రద్దు
కూకట్ పల్లి పరిధిలో చోటుచేసుకున్న కల్తీ కల్లు ఘటనలో మరోకరు ప్రాణాలు కోల్పోయారు. గురువారం సాయంత్రం ఈఎస్ఐ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ నర్సమ్మ అనే మహిళ మృతి చెందింది. దీంతో మృతుల సంఖ్య ఐదుకు చేరింది. ఈ ఘటనలో తీవ్ర అస్వస్థతకు గురైన మరో 31 మంది బాధితులు నిమ్స్లో చికిత్స పొందుతున్నారు. ఇందులో నలుగురికి డయాలసిస్ చేస్తున్నారు. మరోవైపు, ఈ కల్తీ కల్లు ఘటనపై బాలానగర్ ఎక్సైజ్ పోలీసులు ప్రకటన విడుదల చేశారు. పలు కల్లు […]
కృష్ణా నది పరివాహాక ప్రాంతాల్లో కురుస్తోన్న భారీ వర్షాలతో నీటి ప్రాజెక్టులు కల కల లాడుతున్నాయి. దీంతో జూరాల, శ్రీశైలం ప్రాజెక్టు గేట్లు ఎత్తి నీటిని దిగువకు ఒదులుతున్నారు. జూరాల నుంచి లక్షా 25వేల క్యూసెక్కుల పైగా వరద వస్తోంది. జూరాల ప్రాజెక్ట్ కు సంబంధించి14 గేట్లు ఎత్తి నీటిని దిగువకు ఒదులున్నారు. ఈ ప్రాజెక్ట్ కు 1 లక్ష 15 క్యూసెక్కుల ఇన్ ఫ్లో ఉంది. మరోవైపు అదే కంటే ఎక్కువగా 1 లక్షా 26 […]