మహీంద్రా కంపెనీ ఇటీవల కాలంలో లాంచ్ చేసిన స్కార్పియో-ఎన్ ఎంత ఆదరణ పొందిందో అందరికి తెలుసు. ఎందుకంటే ఈ SUV కోసం కంపెనీ బుకింగ్స్ ప్రారంభించిన కేవలం ఒక నిముషంలోనే 25,000 బుకింగ్స్ స్వీకరించి, బు
భారతదేశపు అగ్రగామి ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి నుండి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మొట్టమొదటి హైబ్రిడ్ కారు గ్రాండ్ విటారాను కంపెనీ నేడు అధికారికంగా మార్కెట్లో విడుదల
దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ (Tata Motors) భారత మార్కెట్లో మూడు సరికొత్త వాణిజ్య వాహనాలను విడుదల చేసింది. వీటిలో ఒక పికప్ ట్రక్కు మరియు రెండు తేలికపాటి వాణిజ్య వాహనాలు (లైట్ కమర్షియల్
మారుతి సుజుకి (Maruti Suzuki) తన 'గ్రాండ్ విటారా' (Grand Vitara) ను భారతీయ విఫణిలో ఎప్పుడెప్పుడు లాంచ్ చేస్తుందా.. అని ఎదురు చూసేవారికి ఇప్పుడు నిజంగా గుడ్ న్యూస్. ఎందుకంటే కంపెనీ మీకు ఎంతగానో ఇష్టమైన 'గ్రా
మహీంద్రా అండ్ మహీంద్రా దేశీయ విఫణిలో కొత్త 'ఆల్టురాస్' జి4 యొక్క కొత్త వేరియంట్ '2 వీల్ డ్రైవ్ హై' ని విడుదల చేసింది. ఈ కొత్త వేరియంట్ ధర మార్కెట్లో 30.68 లక్షలు. ఇది ప్రస్తుతం ఆల్టురాస్ జి4 లైనప
భారతీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన ప్రముఖ జపనీస్ టూవీలర్ బ్రాండ్ 'కవాసకి ఇండియా' (Kawasaki India) దేశీయ విఫణిలో ఓ కొత్త బైక్ లాంచ్ చేసింది. కంపెనీ లాంచ్ చేసిన ఈ కొత్త బైక్ పేరు 'కవాసకి డబ్ల్యు
భారతదేశంలోని కొనుగోలుదారులు చాలా కాలంగా పాపులర్ అమెరికన్ ఈవీ బ్రాండ్ టెస్లా అందిస్తున్న ఎలక్ట్రిక్ కార్ల కోసం ఎదురుచూస్తున్నారు. అయితే, టెస్లా మాత్రం భారతదేశంలోకి దిగుమతి చేసుకునే ఎ
విడుదలకుముందే అత్యధిక సంఖ్యలో బుకింగ్స్ పొందుతున్న 'మారుతి సుజుకి గ్రాండ్ విటారా' (Maruti Suzuki Grand Vitara) దేశీయ మార్కెట్లో ఎప్పుడు విడుదలవుతుందా అని ఎదురు చూస్తున్న కస్టమర్ల కోసం కోసం కంపెనీ గుడ్
జపనీస్ టూవీలర్ బ్రాండ్ యమహా, భారత మార్కెట్లో విక్రయిస్తున్న మాక్సీ-స్టైల్ స్కూటర్ ఏరోక్స్ 155 లో కంపెనీ ఓ కొత్త స్పెషల్ ఎడిషన్ను విడుదల చేసింది. ఇండియా యమహా మోటార్ దేశీయ విపణిలో అందిస్త
గత నెలలో దేశంలో ఎక్కడ చూసినా వర్షాలు.. ఎటువైపు చూసినా వరదలు. ఈ వరదల కారణంగా ఎంతోమంది ప్రజలు చాలా ఇబ్బందులకు గురయ్యారు. బెంగళూరు వంటి నగరాల్లో కూడా పెద్దమొత్తంలో వరదలు వచ్చేసాయి. రోడ్డుపై
డిజిటల్ పేమెంట్లు అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రజలు తమ చేతిలో డబ్బులు తీసుకువెళ్లటమే మానేశారు, బదులుగా స్మార్ట్ఫోన్లు, క్రెడిట్/డెబిట్ కార్డులను తమ వెంట తీసుకెళ్లి చెల్లింపులు చేస్
భారతీయ ఆటోమొబైల్ పరిశ్రమకు రానున్న 15 రోజులు చాలా ముఖ్యమైనవి. ఎందుకంటే విజయదశమి మరియు దీపావళి వంటి పండుగలు వెంట వెంటనే వచ్చేస్తున్నాయి. విజయదశమి సందర్భంగా చాలామంది కొత్త వాహనాలు కొనుగో
భారతదేశంలో వినాయకచవితి ప్రారంభంతో ఫెస్టివల్ వైబ్స్ ప్రారంభం అయ్యాయి. చాలా మంది రాబోయే నవరాత్రి సీజన్లో కొత్త వాహనాలను కొనేందుకు ప్లాన్ చేస్తుంటారు. ఆ సమయంలో వారికి కొనడం చాలా ప్రత్య
దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం (Tatat Moros) భారత మార్కెట్లో విక్రయిస్తున్న పాపులర్ కాంపాక్ట్ ఎస్యూవీ (Tata Nexon) ఈ విభాగంలో అత్యధికంగా అమ్ముడవుతున్న మోడల్గా కొనసాగుతోంది. టాటా నెక్సాన్ భారత మార్కెట్లో
భారతదేశపు వాహన తయారీ దిగ్గజం 'టాటా మోటార్స్' కి ఉన్న ఘనత ప్రపంచంలో దాదాపు చాలా దేశాలకు తెలుసు. అయితే ఇటీవల మరో అరుదైన గొప్ప రికార్డును తన ఖాతాలో వేసుకుంది. ఇంతకీ టాటా మోటార్స్ సొంతం చేసుక
భారత ఎలక్ట్రిక్ టూవీలర్ మార్కెట్లో ఓ సరికొత్త విప్లవానికి తెరలేపిన ఓలా ఎలక్ట్రిక్ (Ola Electric) ఇప్పుడు తన అంతర్జాతీయ ప్రయాణాన్ని ప్రారంభించింది. భారతదేశంలో ఈవీ విభాగంలో విజయం సాధించిన ఓలా, ఇ
భారతదేశంలో ఇప్పటికే వినాయక చవితితో పండుగ సీజన్ ప్రారంభమైపోయింది. త్వరలో విజయదశమి మరియు దీపావళి రానున్నాయి. ఈ పండుగల సమయంలో చాలామంది కొత్త బైకులు లేదా కొత్త కార్లు కొనాలని ఆలోచిస్తారు.
జర్మన్ లగ్జరీ కార్ బ్రాండ్ ఆడి (Audi) భారత మార్కెట్లో విక్రయిస్తున్న ఏ4 (Audi A4) సెడాన్ లో కంపెనీ ఇప్పుడు కొత్త 2022 మోడల్ను విడుదల చేసింది. కొత్త 2022 మోడల్ ఆడి ఏ4 ఇప్పుడు కాస్మెటిక్ మరియు ఫీచర్ అప్
దేశీయ మార్కెట్లో విడుదలైన అతి తక్కువ కాలంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన 'టాటా మోటార్స్' (Tata Motors) యొక్క 'టాటా పంచ్' (Tata Punch) ఎట్టకేలకు 'క్యామో ఎడిషన్' (Camo Edition) లో విడుదలైంది. ఈ కొత్త ఎడిషన్ ధరలు రూ. 6.85 లక్ష
కార్ల యజమానులు తరచూ ఎదుర్కునే ప్రధాన సమస్యలలో ఎలుకల సమస్య కూడా ఒకటి. ఇవి పరిమాణంలో చిన్నవే అయినప్పటికీ, కారులో ఇవి చేసే డ్యామేజ్ మాత్రం చాలా పెద్దగా ఉంటుంది. ఒక్కసారి కారు లోపలకి ఎలుక ప్
మద్యం సేవించిన తర్వాత డ్రైవింగ్ చేయడం చాలా ప్రమాదకరమని మనందరికీ తెలిసినదే. ఈ విషయం గురించి ఎంత మంది ఎన్ని రకాలుగా చెప్పినప్పటికీ, మందుబాబులు మాత్రం మొండిగానే వ్యవహరిస్తుంటారు. భారీ జర
టాటా సన్స్ మాజీ ఛైర్మన్ 'సైరస్ మిస్త్రీ' (Cyrus Mistry) ఇటీవల జరిగిన రోడ్డుప్రమాదంలో మరణించిన సంగతి తెలిసిందే. ఈయన మరణించిన తరువాత కేంద్ర రోడ్డు మరియు రవాణా మంత్రి నితిన్ గడ్కరీ ట్రాఫిక్ నియమాలన
కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం వచ్చిన తర్వాత భారత సైన్యం మరింత పటిష్టంగా తయారయ్యింది. భారత సైన్యాన్ని బలోపేతం చేసి, ప్రపంచ దేశాలకు పోటీగా ఉంచడంలో మోదీ సర్కార్ చాలా కీలకంగా వ్యవహరిస్
భారతదేశం ఎంత వేగంగా అభివృద్ధి చెందుతుందో, ట్రాఫిక్ కూడా అంతే వేగంగా అభివృద్ధి చెందుతోంది. ట్రాఫిక్ పెరిగిపోవడంతో వాహన వినియోగదారుల చాలా ఇబ్బందులను ఎదుర్కుంటున్నారు. అయితే కేంద్ర, రాష
ప్రస్తుతం భారత ప్యాసింజర్ కార్ మార్కెట్లోని కాంపాక్ట్ ఎస్యూవీ విభాగంలో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉన్న అత్యత్తమ మోడల్ ఏదంటే, ఎక్కువ మంది చెప్పే పేరు టాటా నెక్సాన్ (Tata Nexon). ఎస్యూవీ వ
దేశీయ ఆటోమొబైల్ కంపెనీ టాటా మోటార్స్ (Tata Motors) నుండి మార్కెట్లో అత్యధికంగా అమ్ముడవుతున్న చిన్న ఎస్యూవీ టాటా పంచ్ (Tata Punch) లో కంపెనీ త్వరలోనే ఓ కొత్త స్పెషల్ ఎడిషన్ ను విడుదల చేసేందుకు సిద్ధమై
స్వీడన్ లగ్జరీ కార్ బ్రాండ్ వోల్వో (Volvo), భారత మార్కెట్లో విక్రయిస్తున్న తమ పాపులర్ ఎస్యూవీ వోల్వో ఎక్స్సి40 (Volvo XC40)లో కంపెనీ ఓ కొత్త ఫేస్లిఫ్ట్ వెర్షన్ను నేడు (సెప్టెంబర్ 21, 2022) విడుదల చేస
సాధారణంగా పిల్లల కోరికలను తల్లిదండ్రులు నెరవేర్చి వారి ఆనందాన్ని చూస్తూ మురిసిపోతారు. అయితే తల్లిదండ్రుల కోరికలను తీర్చి ఆ ఆనందాన్ని పిల్లలు చూస్తే, ఆ ఆనందం మాటల్లో చెప్పలేము. అలాంటి
దేశీయ ఆటోమొబైల్ కంపెనీ టాటా మోటార్స్ (Tata Motors) నుండి మార్కెట్లో అత్యధికంగా అమ్ముడవుతున్న చిన్న ఎస్యూవీ టాటా పంచ్ (Tata Punch) లో కంపెనీ త్వరలోనే ఓ కొత్త స్పెషల్ ఎడిషన్ ను విడుదల చేసేందుకు సిద్ధమై
భారతదేశంలో వినాయక చవితితో పండుగ సీజన్ ప్రారంభమైంది. అయితే విజయదశమి మరియు దీపావళి త్వరలోనే రానున్నాయి. అయితే ఈ పండుగల సందర్భంగా దేశీయ మార్కెట్లో కొత్త కార్లను కొనుగోలు చేసేవారి సంఖ్య ప
భారతదేశంలో ఎలక్ట్రిక్ స్కూటర్ల అమ్మకాలను ప్రారంభించిన అతికొద్ది కాలంలోనే దేశపు అగ్రగామి ఎలక్ట్రిక్ టూవీలర్ బ్రాండ్గా అవతరించిన ఓలా ఎలక్ట్రిక్ (Ola Electric), ఇప్పుడు తన అగ్రస్థానాన్ని నిలు
దుబాయ్ వంటి దేశాలలో ఖరీదైన వాహనాలను చెత్తలో పడేయటాన్ని మనం తరచూ చూస్తూనే ఉంటాం. కానీ, మనదేశంలో మాత్రం చెత్తలో పడి ఉన్న వాహనాన్ని కూడా కొత్తగా మార్చేస్తుంటారు. కేరళలో గడచిన ఏడేళ్లుగా ని
సినీ పరిశ్రమలో రోజురోజుకి కొత్త కార్లు కొనే సెలబ్రెటీల సంఖ్య పెరుగుతూనే ఉంది. అయితే సెలబ్రెటీలు కార్లను, బైకులను కొనుగోలు చేయడం కేవలం ఇప్పుడు మొదలైనది కాదు. సాధారణంగానే ఎప్పటికప్పుడు
జపాన్కు చెందిన ప్రముఖ కార్ల తయారీ సంస్థ హోండా (Honda) ఇప్పుడు భారతదేశంలో తన ఉనికి కాపాడుకునేందుకు పోరాడుతుంది. ఒకప్పుడు హోండా బ్రాండ్ భారతదేశంలో ఓ తిరుగులేని మరియు విశ్వసనీయమైన ఆటోమొబైల
'ఎంజి మోటార్' (MG Motor) కంపెనీ ఆధునిక టెక్నాలజీ మరియు ఆధునిక ఫీచర్స్ తో విడుదల చేసిన 'ఎంజి ఆస్టర్' (MG Astor) దేశీయ మార్కెట్లో మొదటి నుంచి కూడా మంచి అమ్మకాలతో ముందుకు సాగుతోంది. అయితే కంపెనీ ఈ SUV ధరలను
ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ 'హీరో మోటోకార్ప్' (Hero MotoCorp) తన 'స్ప్లెండర్ ప్లస్' (Splendor Plus) బైకును కొత్త కలర్ లో పరిచయం చేసింది. ఈ కొత్త కలర్ లో 'హీరో స్ప్లెండర్ ప్లస్' మునుపటికంటే కూడా చాలా ఆకర్షణ
దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ (Tata Motors) ప్రస్తుతం భారత ఈవీ మార్కెట్లో అగ్రగామిగా ఉన్న సంగతి తెలిసినదే. సెప్టెంబర్ 9న జరిగిన ప్రపంచ విద్యుత్ వాహన దినోత్సవం (World EV Day) సందర్భంగా టాటా టియాగ
సినీ పరిశ్రమలో కేవలం హీరోలకు మాత్రమే హీరోయిన్లకు (కథానాయకి) కూడా కార్లంటే చాలా ఇష్టం. కావున ఇప్పటికే చాలామంది హీరోలతో పాటు హీరోయిన్లు కూడా లగ్జరీ కార్లను కలిగి ఉన్నారు. ఇందులో భాగంగానే
జపాన్కు చెందిన ద్విచక్ర వాహన దిగ్గజం హోండా, భారతదేశంలో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల మార్కెట్లోకి ప్రవేశించడానికి సిద్ధంగా ఉంది. హోండా టూవీలర్స్ భారతీయ అనుబంధ సంస్థ అయిన హోండా మోటార్స
భారత ఎలక్ట్రిక్ కార్ మార్కెట్లోకి మరొక చైనీస్ మోడల్ ప్రవేశించేందుకు సిద్ధమవుతోంది. ప్రపంచంలోనే అతిపెద్ద ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ అయిన బివైడి ఆటో (BYD Auto), ఇటీవలే భారతదేశంలో ప్రత్యక్షం
ఆదిమమానవుడి నుంచి ఈ రోజు వారు మనిషి ప్రతి రోజూ అభివృద్ధివైపు నడుస్తూనే ఉన్నాడు. అయితే ఇందులో కొంతమంది మానవత్వం అనే మాటను మాత్రం మరచిపోతున్నారు. జీవహింస నేరమని ప్రబోధించిన బుద్ధభగవాను
మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ ఈ పండుగ సీజన్లో XUV700 మరియు థార్ కొనుగోలుదారులకు ఒక షాకింగ్ న్యూస్ అందించింది. ఇప్పుడు కంపెనీ మహీంద్రా ఎక్స్యూవీ700 మరియు థార్ SUV ధరలను అమాంతం పెంచేసింది. ఎక్స
భారత టూవీలర్ మార్కెట్లో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలకు పెరుగుతున్న డిమాండ్ను దృష్టిలో ఉంచుకొని, ఇప్పడు అన్ని ప్రధాన టూవీలర్ కంపెనీలు కూడా తమ ప్రోడక్ట్ పోర్ట్ఫోలియోలో ఎలక్ట్రిక్ వాహ
ప్రస్తుతం, భారత ప్యాసింజర్ కార్ మార్కెట్లో కాంపాక్ట్ ఎస్యూవీలదే రాజ్యం. ఈ విభాగంలో పెరిగిన కార్ మోడళ్లతో వాటి మధ్య పోటీ కూడా విపరీతంగా పెరిగింది. కాబట్టి, ఈ విభాగంలో ఏ కార్ బ్రాండ్ అయిన
భారతదేశంలో అగ్రగామి ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన తయారీ సంస్థల్లో ఒకటి 'ఓలా ఎలక్ట్రిక్' (Ola Electric). ఓలా ఎలక్ట్రిక్ దేశీయ మార్కెట్లో ప్రారంభమైనప్పటినుంచి ఇప్పటివరకు కూడా మంచి అమ్మకాలతో ముందుకు ద
భారతీయ మార్కెట్లో గత వారంలో చాలా వరకు కొత్త ఆధునిక కార్లు విడుదలయ్యాయి. ఇందులో టొయోట కంపెనీ యొక్క హైరైడర్, ఆడి కంపెనీ యొక్క క్యూ7 లిమిటెడ్ ఎడిషన్, టాటా సఫారీ కొత్త వేరియంట్స్ మరియు టాటా హ
భారతీయ మార్కెట్లో కొత్త వాహనాలకు రోజురోజుకి క్రేజ్ బలే పెరిగిపోతుంది. దీనిని దృష్టిలో ఉంచుకుని వాహన తయారీ సంస్థలు ఎప్పటికప్పుడు మార్కెట్లోకి ఆధునిక ఉత్పతులను విడుదల చేస్తున్నాయి. ఇం
సాధారణంగా మనం ప్రతి రోజూ సోషల్ మీడియాలో ఏదో ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ లేదా ఇంట్రెస్టింగ్ వీడియో చూస్తూనే ఉంటాము. అందులో కొన్ని మనసును ఎంతగానో ఆకట్టుకుంటాయి. అలాంటి వీడియో ఒకటి మళ్ళీ వెలు
'1948 సెప్టెంబర్ 17' ఈ రోజు తెలంగాణ చరిత్రలోనే మరచిపోలేని రోజు. ఎందుకంటే భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిన తరువాత కూడా రాచరికపు కోరల్లో నలిగిపోయిన ప్రజలకు విముక్తి ఏర్పడిన ఆ రోజు ఈ రోజే కాబట
కోట్లు విలువ చేసే ఆస్తులు, ఇండస్ట్రీలో పెద్ద పేరు మరియు ఎంతో స్టేటస్ ఉన్నప్పటికీ, షారుఖ్ ఖాన్ చాలా సింపుల్గా ఉండేందుకే ప్రయత్నిస్తుంటారు. ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఈ కింగ్ ఖాన్కు టూవ
మహీంద్రా అండ్ మహీంద్రా గ్రూప్ చైర్మన్ 'ఆనంద్ మహీంద్రా' గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరమా లేదు. ఎందుకంటే భారతదేశంలోని ప్రముఖ పారిశ్రామికవేత్తల్లో ఒకరు మాత్రమే కాకుండా, ఎప్పుడూ సోషల్ మీ
ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడైన మొదటి వ్యక్తి అమెరికాకు చెందిన ఎలోన్ మస్క్. అయితే, ఇప్పుడు ఆ తర్వాత ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడైన రెండవ వ్యక్తి (World's Second Richest Man), భారతదేశానికి చెందిన గౌతమ్ అదాన
భారతీయ వాహన తయారీ సంస్థ 'టాటా మోటార్స్' (Tata Motors) దేశీయ మార్కెట్లో ఇప్పటికే అత్యంత ప్రజాదరణ పొందతున్న సఫారీ మోడల్ లో మరో కొత్త వేరియంట్స్ లాంచ్ చేసింది. కంపెనీ లాంచ్ చేసిన ఈ కొత్త వేరియంట్స్
దొంగలు ఒకప్పుడు చాలా సులువుగా మొత్తం కారునే మాయం చేసేవారు. అయితే, అధునాత కార్లు ఇప్పుడు మరిన్ని సేఫ్టీ ఫీచర్లతో వస్తుండటంతో వారి పని అంత సులువు కావడం లేదు. అందుకే ఇప్పుడు కార్లకు బదులుగ
విమాన ప్రయాణం అందరికీ అనుకూలంగా ఉండదు. ప్రత్యేకించి బలహీనమైన గుండె కలిగిన వారికి విమానం టేకాఫ్ అయినప్పటి నుండి ల్యాండ్ అయ్యే వరకూ క్షణం ఓ యుగంలా గడుస్తుంటుంది. విమాన ప్రయాణం అనేది ఒకప్
సాధారణంగా కారులో వెళ్తుంటే ఆ మజానే వేరుగా ఉంటుంది, కదా.. అయితే కారుని ఉపయోగించేటప్పుడు డ్రైవింగ్ చేసేదగ్గర నుంచి మెయింటెనెన్స్ మరియు రిపేర్ వంటి వాటిపైన కూడా చాలా శ్రద్ద తీసుకోవాలి, అద
సోషల్ మీడియా యూజర్లకు మరియు బుల్లితెర ప్రేక్షకులకు 'జూనియర్ సమంత' గా పేమస్ అయిన 'ఆషు రెడ్డి' గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్గా ఉండే ఈ బిగ్ బాస్ షో
భారతదేశంలో రోడ్డు ప్రమాదాలను గణనీయంగా తగ్గించేందుకు వాహన తయారీ సంస్థలు ప్రపంచ భద్రతా నిబంధనలను అనుసరించాలని భారతదేశంలోని ఆటోమొబైల్ తయారీదారులను కేంద్ర రోడ్డు రవాణా మరియు రహదారుల మం
సెల్ఫోన్స్ వచ్చిన కొత్తల్లో చాలా మంది ఒక చేతితో వాహనం నడుపుతూనే మరొక చేతితో ఫోన్ ఉపయోగిస్తూ ప్రమాదాలు కొనితెచ్చుకునే వారు. ఈ పద్ధతికి చెక్ పెట్టేందుకు ప్రభుత్వాలు, పోలీసులు ఎంత కృషి చ
జపనీస్ బైక్ తయారీ సంస్థ 'కవాసకి' (Kawasaki) ఇప్పటికే దేశీయ మార్కెట్లో తన కొత్త 'నింజా 400' (Ninja 400) బైక్ నుఈ ఏడాది జూన్ నెలలో అధికారికంగా విడుదల చేసింది. దేశీయ మార్కెట్లో విడుదలైన ఈ కొత్త సూపర్స్పోర్ట
కారులో వెనుక సీటులో కూర్చుని సీట్ బెల్ట్ (Rear Passenger Seat Belt) పెట్టుకోకుండా ప్రయాణిస్తున్నారా..? అయితే, మీ జేబులో ఎల్లప్పుడూ వెయ్యి రూపాయలను సిద్ధంగా ఉంచుకోండి. ఎందుకంటే, అది కారులో వెనుక సీట్లలో
'మహీంద్రా అండ్ మహీంద్రా' కంపెనీ ఛైర్మెన్ 'ఆనంద్ మహీంద్రా' ఎప్పుడూ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారనేది అందరికి తెలుసు. ఆనంద్ మహీంద్రా ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో తనను కదిలించే వీడ
గత కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా పడ్డ వర్షాలకు బెంగళూరు నగరం మొత్తం వరదల్లో కొట్టుమిట్టాడింది. ఈ వరదల కారణంగా రోడ్లన్నీ కూడా జలమయమైపోయాయి. ఇది ప్రజారవాణాను ఎంతగానో దెబ్బతీసింది. ఎక
మీరు కూడా ఈ దీపావళి పండుగ సీజన్లో కొత్త కారును కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్నారా..? అయితే, తొందరపడి ఏదో ఒక కారును కొనేయకండి. ఇటీవలే కొత్తగా మార్కెట్లోకి వచ్చిన ఈ టాప్ 5 కార్లను ఓసారి చ
దేశీయ మార్కెట్లో రోజురోజుకి ఎన్ని కొత్త ఉత్పత్తులు (బైకులు &కార్లు) పుట్టుకొస్తున్నా.. అవి ముందుకు సాగాలంటే టైర్లు తప్పనిసరిగా అవసరం. అయితే ఇందులో మరో విషయం ఏమిటంటే వెళ్లే వాహనం 'ఆన్ రోడ
భారతదేశపు ఐటి రాజధాని బెంగుళూరును ఇప్పుడు ప్రధానంగా వేధిస్తున్న సమస్య వాహనాల రద్దీ (Traffic Jam). బెంగుళూరు నగరంలో ఐటి కంపెనీలు నానాటికీ పెరిగిపోవడంతో, కొత్త కంపెనీలకు చోటు కల్పించేందుకు నగర
భారతదేశంలో అతిపెద్ద ద్విచక్ర వాహన తయారీ సంస్థగా ప్రసిద్ధిపొందిన 'హీరో మోటోకార్ప్' (Hero MotoCorp) ఈ సంవత్సరం జులై నెలలో తన 'ఎక్స్పల్స్ 200 4వి ర్యాలీ ఎడిషన్' (Xpulse 200 4V Rally Edition) ను దేశీయ మార్కెట్లో విడుదల చ
భవిష్యత్తులో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని (ప్రత్యేకించి వాణిజ్య రంగంలో) మరింత సులభతరం చేసేందుకు భారత ప్రభుత్వం కొత్త ప్రణాళికలను రచిస్తోంది. ఎలక్ట్రిక్ లోకోమోటివ్ రైళ్లలో ఉపయోగిం
కవాసకి ఇండియా (Kawasaki India) భారతీయ మార్కెట్లో ఎట్టకేలకు 2023 'కవాసకి జెడ్900' (Kawasaki Z900) అనే కొత్త విడుదల చేసింది. ఈ లేటెస్ట్ బైక్ ధర రూ. 8.93 లక్షలు (ఎక్స్-షోరూమ్). దేశీయ మార్కెట్లో విడుదలైన ఈ కొత్త బైక్ డిజైన
స్వీడన్ లగ్జరీ కార్ బ్రాండ్ వోల్వో (Volvo), భారతదేశంలో విక్రయిస్తున్న తమ పాపులర్ ఎస్యూవీ వోల్వో ఎక్స్సి40 (Volvo XC40)లో ఓ ఫేస్లిఫ్ట్ వెర్షన్ను విడుదల చేసేందుకు కంపెనీ ప్లాన్ చేస్తోంది. సమాచా
భారతీయ మార్కెట్లో 'మారుతి సుజుకి' (Maruti Suzuki) కంపెనీ యొక్క వాహనాలకు ఉన్న ఆదరణ మరియు డిమాండ్ గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. ఎందుకంటే ఒకప్పటినుంచి దేశీయ మార్కెట్లో తిరుగులేని అమ్మ
జపనీస్ టూవీలర్ బ్రాండ్ కవాసకి (Kawasaki), భారతదేశంలో తిరిగి బడ్జెట్ మోటార్సైకిల్ సెగ్మెంట్లోకి రీఎంట్రీ ఇవ్వబోతోందా? తాజా పరిణామాలు చూస్తుంటే అవుననే అనిపిస్తోంది. ఒకప్పుడు, భారతదేశంలో బజా
సాధారణంగా అటవీ ప్రాంతానికి దగ్గరగా ఉన్న గ్రామాల్లో అడవిజంతులు అప్పుడప్పుడు దాడి చేస్తూనే ఉంటాయనే సంగతి అందరికి తెలిసిందే, ఇలాంటి సంఘటనలు ఇప్పటికే చాల వెలుగులోకి వచ్చాయి. అయితే గ్రామా
ఎస్యూవీ స్పెషలిస్ట్ మహీంద్రా భారత మార్కెట్లో చాలా కాలంగా విక్రయిస్తున్న స్కార్పియో ఎస్యూవీలో ఓ కొత్త తరం మోడల్ స్కార్పియో-ఎన్ను ఇటీవల విడుదల చేసిన సంగతి తెలిసినదే. దేశీయ విపణిలో ఈ
ప్రపంచమార్కెట్లో అత్యంత ఖరీదైన బైకుల జాబితాలో 'హార్లే డేవిడ్సన్' (Harley Davidson) బ్రాండ్ బైకులు చెప్పుకోదగ్గవి మరియు ప్రత్యేకమైనవి. హార్లే డేవిడ్సన్ దేశీయ మార్కెట్లో ఇప్పటికే చాలా బైకులను విడ
ప్రపంచంలోనే అతిపెద్ద ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ అయిన బిల్డ్ యువర్ డ్రీమ్స్ ఆటో (BYD Auto), గతేడాది భారతదేశంలో తమ మొట్టమొదటి ఎలక్ట్రిక్ వాహనం 'బివైడి ఇ6' (BYD e6) ను విడుదల చేసిన సంగతి తెలిసినదే. అప్
భారతదేశంలో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలకు పెరుగుతున్న ఆదరణను చూసి ఇప్పటికే అనేక కొత్త కంపెనీలు ఈ విభాగంలోకి ప్రవేశించిన సంగతి తెలిసినదే. కేవలం ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలను తయారు చేసే క
బ్రిటన్ రాణి 'ఎలిజబెత్ 2' మరణించిన విషయం యావత్ ప్రపంచానికి తెలిసిన విషయమే. అయితే బ్రటిష్ రాజ లాంఛనాలతో 10 రోజులు సంతాపదినాలు జరిపి తరువాత అంత్యక్రియలు జరుపుతారు. అయితే 'ఎలిజిబెత్ 2' యొక్క
ఈ మధ్య కాలంలో ఎలక్ట్రిక్ వాహనాలు కాలిపోయిన సంఘటనలు చాలానే వెలుగులోకి వచ్చాయి, వాటి గురించి ఇప్పటికే తెలుసుకున్నాము. అయితే తాజాగా ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలోని సికింద్రాబాద్లో ఒక ఎలక్
సాధారణంగా ఈ రోజుల్లో మనం బయటకి వెళ్లాలంటే తప్పకుండా వాహనాలనే వినియోగిస్తాం. అది కేవలం ఒక కిలోమీటర్ అయినా పది కిలోమీటర్లయినా, ఈ రోజు కాలినడకలో వెళ్లేవారి సంఖ్య దాదాపుగా తగ్గిపోయింది. అల
భారతదేశంలో ఇప్పటికే ఎలక్ట్రిక్ వాహన శకం ప్రారంభమైపోయింది. ఇందులో భాగంగానే ఇప్పటికే దేశీయ మార్కెట్లో అనేక ఎలక్ట్రిక్ కార్లు మరియి బైకులు విడుదలయ్యాయి, విడుదలవుతున్నాయి. అయితే రానున్న
ప్రస్తుతం, భారతదేశంలో ఎలక్ట్రిక్ కార్ల రాజ్యం కొనసాగుతోంది. ఇప్పటికే ఈ విభాగంలో అగ్రగామిగా ఉన్న టాటా మోటార్స్ (Tata Motors), త్వరలోనే భారత మార్కెట్లో అత్యంత సరసమైన చిన్న ఎలక్ట్రిక్ కారును విడు
భారతదేశంలో అతి తక్కువ కాలంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన ప్రముఖ జర్మన్ కార్ల తయారీ సంస్థ 'ఫోక్స్వ్యాగన్' (Volkswagen) దేశీయ మార్కెట్లో 2022 జూన్ నెలలో తన కొత్త సెడాన్ 'వర్టస్' (Virtus) ను విడుదల చేసింది. ఈ
'మినీ కూపర్' (Mini Cooper) అత్యంత ఖరీదైన చిన్న కారు. ఇది పేరుకి తగ్గట్టుగానే చిన్నగా ఉంటుంది. ఇలాంటి చిన్నకారులో మహా అంటే నలుగురు కూర్చోవచ్చు. ఇంకా కొంచెం ఇరుగ్గా కూర్చోవాలంటే ఒక ఐదు మంచి కూర్చోవ
ద్విచక్ర వాహన విభాగంలో అత్యంత ప్రాచుర్యం పొందిన ప్రముఖ వాహన తయారీ సంస్థ 'టీవీఎస్ మోటార్' (TVS Motor) దేశీయ మార్కెట్లో ఇప్పుడు కొత్త కలర్ NTORQ 125 రేస్ ఎడిషన్ విడుదల చేసింది. ఈ కొత్త ఎడిషన్ ధర రూ. 87,011 (ఎ
ప్రపంచంలో ఎక్కువ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న దేశాల్లో భారతదేశంలో కూడా ఒకటి. మనదేశంలో రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరగటానికి ప్రధాన కారణం వాహనదారులు ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘించడమే. ట్రా
దేశీయ మార్కెట్లో ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఆధునిక వాహనాలు విడుదలవుతూనే ఉన్నాయి. ఇందులో భాగంగానే గత వారం కూడా కొత్త కార్లు విడుదలయ్యాయి. ఇందులో ఆడి క్యూ7 యొక్క లిమిటెడ్ ఎడిషన్, టొయోట కంప
భారతదేశానికి మొట్టమొదటి సారిగా ఎలక్ట్రిక్ కార్లను పరిచయం చేసిన సంస్థ మహీంద్రా (Mahindra). దేశంలో ఎలక్ట్రిక్ కార్ల డిమాండ్ను ముందుగానే ఊహించి 2013 లోనే మహీంద్రా రేవా ఈ2ఓ పేరుతో కంపెనీ ఓ 4-సీటర్ క
జర్మన్ లగ్జరీ కార్ బ్రాండ్ మెర్సిడెస్ బెంజ్ (Mercedes Benz) అందించే కార్లు, అందులోనూ ఈ లగ్జరీ కార్ బ్రాండ్ యొక్క పెర్ఫార్మెన్స్ డివిజన్ ఏఎమ్జి (AMG) అందించే కార్లంటే ఎవరికి మాత్రం ఇష్టం ఉండదు చెప్
దాదాపు 200 సంవత్సరాలు బ్రిటీషు వారి పాలనలో మగ్గి, ఎంతోమంది అమరవీరులు ప్రాణ త్యాగం వల్ల మనదేశానికి స్వాతంత్య్రం వచ్చిందని అందరికి తెలిసిందే. దీనికి నిదర్శనంగా ప్రతి సంవత్సరం ఆగస్టు 15 న దే