క్రెడిట్ కార్డు రుణం నుండి బయటపడాలంటే… ఇలా చేయండి, వెంటనే క్లియర్ అయ్యిది
క్రెడిట్ కార్డులు చాలా సౌకర్యవంతమైనవి. రొజువారి ఖర్చులు, షాపింగ్, ట్రావెల్, లేదా అనుకోని పరిస్థితుల్లో మనం వీటిని సులభంగా ఉపయోగించగలుగుతాం. కానీ, ఈ సౌలభ్యం చాలా మందిని రుణంలోకి తీసుకువెళుతుంది. మొదట చిన్న మొత్తాలు రుణంగా తీసుకున్నా, ప్రతి నెల బ్యాలెన్స్ రోలింగ్ అవ్వడం, అధిక వడ్డీ రేట్లు కారణంగా రుణం గణనీయంగా పెరుగుతుంది. కొందరు క్రెడిట్
ప్రపంచ ప్రసిద్ధి గాంచిన గూగుల్ ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నంలో అతిపెద్ద డేటా సెంటర్ ఏర్పాటు కోసం రూ.1.25 లక్షల కోట్లు పెట్టుబడి పెట్టనుంది. ఈ పెట్టుబడి రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఉద్యోగావకాశాలు, ఆర్థిక వృద్ధిని తీసుకొస్తుంది. HRD & IT మంత్రి నారా లోకేష్ తెలిపినట్లు,ఇది దేశంలోనే అతిపెద్ద ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ (FDI) అని ఆయన పేర్కొన్నారు.
సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతున్న వెండి ధర తేడాలు... ఒక్క ట్రిప్తోనే రూ.14,000 లాభం?
భారత్లో వెండి ధరల్లోని ప్రాంతాల వారీ తేడా ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది. ఒక యూజర్ చేసిన సాధారణ లెక్కలు పెట్టిన ట్వీట్ ఇప్పుడు ట్రేడర్లు, ఇన్వెస్టర్లు, సాధారణ ప్రజల దృష్టిని ఆకర్షిస్తోంది. రెండు నగరాల మధ్య ఉన్న ధర వ్యత్యాసాన్ని ఉపయోగించి కేవలం ఒక ట్రైన్ ప్రయాణంతోనే వేలల్లో లాభం సాధించవచ్చని చూపించిన
రూ. 22 వేల కోట్లు ఇస్తేనే గూగుల్ విశాఖకు వచ్చింది..కర్ణాటక మంత్రి సెటైర్.. కూటమి స్పందన ఏంటంటే..
Andhra vs Karnataka:ప్రపంచ ఐటీ దిగ్గజం గూగుల్ (Google) తన భారీ పెట్టుబడిని బెంగళూరులో (Bengaluru) కాకుండా ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం (Visakhapatnam) లో పెట్టాలని నిర్ణయించడంతో రెండు రాష్ట్రాల మధ్య తీవ్రమైన రాజకీయ వేడి చెలరేగింది. దాదాపు 15 బిలియన్ డాలర్ల విలువైన మెగా డేటా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) హబ్ ప్రాజెక్టు గూగుల్ ద్వారా విశాఖకు
రష్యా చమురు కొనుగోళ్లు భారత్ ఆపేసిందంటూ ట్రంప్ ప్రకటన.. దీటుగా బదులిచ్చిన రెండు దేశాలు, ఏమన్నాయంటే..
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు ప్రపంచ వాణిజ్యరంగంలో చర్చలకు కేంద్ర బిందువుగా మారాయి. భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రష్యా నుంచి చమురు కొనుగోలు నిలిపివేస్తారని తనకు హామీ ఇచ్చినట్లుగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉక్రెయిన్ యుద్ధానికి సంబంధించి రష్యా మద్దతు ఇవ్వడాన్ని తగ్గించడంలో ఇది
తగ్గిపోతున్న డబ్బు విలువ..బంగారం కొనుగోళ్లతో దిమ్మదిరిగే ప్లాన్ వేసిన భారత్, చైనా
ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక పరిస్తితులు అనిశ్చితితో నిండిన సమయంలో.. డబ్బు విలువ తగ్గిపోతోంది. స్టాక్ మార్కెట్లు ఊగిసలాడుతున్నాయి. పలు దేశాల కరెన్సీలు పతనమవుతున్నాయి. ఇలాంటి సమయంలో బంగారం ఒక్కటే స్థిరంగా, విశ్వసనీయంగా నిలిచింది. ఈ కారణంగా పలు దేశాలు తమ భవిష్యత్ ఆర్థిక భద్రత కోసం బంగారు నిల్వలను పెంచడం ప్రారంభించాయి. భారతదేశంలో కూడా ఈ ధోరణి
ఉద్యోగం వదిలిన వెంటనే 75 శాతం PF తీసుకోవచ్చు, EPFO సందేహాలపై పూర్తిగా క్లారిటీ ఇచ్చిన కేంద్రం
ఉద్యోగ భవిష్య నిధి సంస్థ (EPFO) సభ్యులు ఇప్పుడు ఉద్యోగం వదిలిన వెంటనే తమ ప్రావిడెంట్ ఫండ్ (PF)లోని 75 శాతం మొత్తాన్ని ఉపసంహరించుకోవచ్చని కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ బుధవారం స్పష్టం చేసింది. ఒక వ్యక్తి 12 నెలలపాటు నిరుద్యోగిగా ఉంటే.. మొత్తం నిధులను పూర్తిగా ఉపసంహరించుకోవడానికి కూడా హక్కు ఉంటుందని మంత్రిత్వ శాఖ
దీపావళి పండుగకు ముందే బంగారం, వెండి ధరలు భారీగా పెరగడంతో, విలువైన లోహాల(బంగారం, వెండి) విక్రయం ఊహించిన దానికంటే ఎక్కువగా పెరిగే అవకాశం ఉంది. బులియన్ మార్కెట్లో ట్రేడర్లు చెబుతున్నట్లు, ఇప్పుడు వినియోగదారులు ఎక్కువ రాబడి కోసం precious metals కొనుగోలు చేస్తున్నారని చెప్పారు. ఈసారి దీపావళి మార్కెట్లో, కేవలం బంగారం, వెండి నాణేలు మాత్రమే కాదు,
రష్యా నుంచి ఇకపై చమురు కొనుగోలు చేయబోమని ప్రధాని మోదీ హామీ ఇచ్చారు.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన కొత్త వ్యాఖ్యలు అంతర్జాతీయ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపాయి. రష్యా నుండి చమురు కొనుగోలును భారత్ నిలిపివేస్తుందని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తనకు హామీ ఇచ్చారని ట్రంప్ తెలిపారు. ఈ నిర్ణయం ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించడంలో పెద్ద అడుగు అవుతుందని ఆయన పేర్కొన్నారు. బుధవారం ఓవల్ కార్యాలయంలో విలేకరులతో
బెంగళూరులో చిన్న భవనాలకు OC మినహాయింపు.. గృహ యజమానులకు భారీ ఊరట కలిగించిన ప్రభుత్వం
బెంగళూర నగరంలోని చిన్న నివాస భవనాల యజమానులకు కర్ణాటక ప్రభుత్వం పెద్ద ఉపశమనం కల్పించింది. గ్రేటర్ బెంగళూరు అథారిటీ (GBA) పరిధిలో 1,200 చదరపు అడుగుల (సుమారు 3040 అడుగుల) విస్తీర్ణంలో నిర్మించబడిన భవనాలకు ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ (Occupancy Certificate - OC) తప్పనిసరి కాదని రాష్ట్ర ప్రభుత్వం తాజాగా జారీ చేసిన ఉత్తర్వులో స్పష్టం చేసింది.
లక్షా ముఫ్పై వేలకు దగ్గరలో బంగారం ధరలు, కొనుగోలు ఆపడం మేలు.. అక్టోబర్ 16, గురువారం ధరలు ఇవే..
గత పది రోజుల నుంచి భగ్గుమన్న బంగారం ధరలు ఈ రోజు కాస్త శాంతించాయి. గత నెల రోజులు నుంచి చుక్కలు చూపించిన బంగారం ధరలు ఈ రోజు పెరగడం కాని తగ్గడం కాని జరగలేదు. అక్టోబర్ 16, గురువారం దేశంలో బంగారం ధరలను పరిశీలిస్తే..24 క్యారట్ల గ్రాము Gold ధర రూ.12,944 వద్ద ట్రేడ్ అవుతోంది.
మేక్ ఇన్ ఇండియా లక్ష్యాలకు చైనా కొత్త అడ్డంకులు… దీనికి భారత వ్యూహం ఎలా ఉండబోతుంది?
చైనా నుంచి వచ్చిన తాజా ఎగుమతి ఆంక్షలు ఇప్పుడు భారత తయారీ రంగానికి కొత్త తలనొప్పి తెచ్చి పెట్టనున్నాయి. ఈసారి చైనా, రేర్ ఎర్త్ అయస్కాంతాలు(Rare Earth Magnets)ను కలిగి ఉన్న భాగాలపైన కూడా పరిమితులు విధించింది. దీంతో ఆటోమొబైల్, కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్, ఇండస్ట్రియల్ మెషినరీ రంగాల్లో పనిచేస్తున్న భారత కంపెనీలు మళ్లీ ఒత్తిడిలో పడే అవకాశం
భారత్ మీద ప్రతీకారంతో బొక్క బోర్లా పడిన ట్రంప్.. IMF నివేదికలో సంచలన విషయాలు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత వస్తువులపై 100 శాతం భారీ సుంకాలను విధించిన తర్వాత కూడా.. భారత ఆర్థిక వ్యవస్థ బలంగా నిలుస్తోందని అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF) పేర్కొంది. అమెరికా భారత్ యొక్క అతిపెద్ద వాణిజ్య భాగస్వామి అయినప్పటికీ.. ఈ సుంకాలు భారత వృద్ధిపై తక్కువ ప్రభావం చూపాయని నివేదిక వెల్లడించింది. మంగళవారం విడుదల
దీపావళి పండుగ డిమాండ్ పెరుగుదలకు అన్ని గోల్డ్ షాపులలో స్టాక్ త్వరగా ముగిసే అవకాశం ఉందంటా!
పండుగ సీజన్ అంటే ఇండియన్లకు గోల్డ్, సిల్వర్ కొనుగోలు చేసే సమయం. దీపావళి, ధన్తేరస్ సమీపంలో ఆభరణాలు, నాణేలు, బార్లను ఎక్కువుగా కొంటారు. ఎక్కువ మంది ఫ్యామిలీ కోసం, పెట్టుబడి కోసం, లేదా సంపదను ఆకర్షించే సంప్రదాయం కోసం ఈ సీజన్లో గోల్డ్, సిల్వర్ కొనుగోలు చేస్తారు. ఈ పండుగల్లో ప్రత్యేక ఆఫర్లు, డిస్కౌంట్లు, మరియు భవిష్యత్
ఇది తెలుసా... మోడీ సర్కార్ చిన్న వ్యాపారాల కోసం రూ. 5 లక్షల ME-కార్డు ఇస్తుందంట!
చిన్న వ్యాపారాలకు ఇప్పుడు ప్రభుత్వం మంచి అవకాశాన్ని తీసుకొని వచ్చింది. కేంద్ర ప్రభుత్వం ME-కార్డ్ (మైక్రో ఎంటర్ప్రైజెస్ కార్డ్) ని ప్రారంభించింది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ యూనియన్ బడ్జెట్లో ఈ కార్డ్ వివరాలు వెల్లడించారు. ME-కార్డ్ ద్వారా చిన్న వ్యాపార యజమానులు రూ. 5 లక్షల వరకు క్రెడిట్ పొందగలరు, తద్వారా రోజువారీ వ్యాపార అవసరాలను
రోడ్లు సరి కాని వరకు ప్రాపర్టీ టాక్స్ ఇవ్వం... బెంగళూరులో పెరుగుతున్న పౌరుల ఆందోళన
బెంగళూరు నగరం భారత్ IT హబ్ కి ప్రసిద్ధి చెందింది. కానీ తాజాగా నగర రోడ్ల పరిస్థితి, చెత్త, డ్రెయినేజ్ సమస్యలతో ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. కొంతమంది పన్ను చెల్లించే వారు రోడ్లు సరి కానివరకు ప్రాపర్టీ టాక్స్ చెల్లించము అంటూ దీని గురించి తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఈ సమస్యలతో నగరంలో ట్రాఫిక్
ప్రధాని నరేంద్ర మోడీ రేపు గురువారం ఆంధ్రప్రదేశ్లో సుమారు రూ. 13,430 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమం కర్నూల్లో జరుగుతుంది. ప్రధానంగా పరిశ్రమ, విద్యుత్ ట్రాన్స్మిషన్, రోడ్లు, రైల్వే, రక్షణ తయారీ, పెట్రోలియం మరియు నేచురల్ గ్యాస్ రంగాల ప్రాజెక్టులు ప్రారంభించబడతాయి. ఈ సందర్భంగా మోడీ ప్రజలతో ఒక పబ్లిక్ మీటింగ్ కూడా
భారత్ మా వ్యాపారాలను సర్వ నాశనం చేస్తోంది.. WTOలో ఫిర్యాదు చేసిన చైనా
భారతదేశం అమలు చేస్తున్న ఎలక్ట్రిక్ వాహన (EV), బ్యాటరీ సబ్సిడీ విధానంపై చైనా అధికారికంగా ప్రపంచ వాణిజ్య సంస్థ (WTO) వద్ద ఫిర్యాదు చేసిందని రాయిటర్స్ తెలిపింది. భారత్ తన దేశీయ పరిశ్రమలకు అన్యాయంగా ప్రయోజనం చేకూరుస్తోందని.. అంతర్జాతీయ వాణిజ్య నియమాలను ఉల్లంఘిస్తోందని చైనా ఈ ఫిర్యాదులో ఆరోపించింది. బుధవారం, అక్టోబర్ 15, 2025న చైనా వాణిజ్య
సావరిన్ గోల్డ్ బాండ్లపై రికార్డు స్థాయిలో పెరిగిన ప్రభుత్వ అప్పులు.. ఖరీదుగా మారిన SGB పథకం
భారతదేశంలో బంగారం ధరలు ఈ ఆర్థిక సంవత్సరంలో 35 శాతం కంటే ఎక్కువగా పెరిగాయి. దీంతో ప్రభుత్వం సావరిన్ గోల్డ్ బాండ్ల (SGBs)పై చెల్లించాల్సిన అప్పు కూడా రికార్డు స్థాయిలో పెరిగి రూ. 1.5 లక్షల కోట్లు దాటింది. ఇది ఇప్పటివరకు గోల్డ్ బాండ్ల కింద నమోదైన అత్యధిక బకాయిగా చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికి మొత్తం SGB బకాయి
ఆంధ్రప్రదేశ్లో IT పరిశ్రమ వేగంగా విస్తరిస్తోంది ముఖ్యంగా సీఎం చంద్రబాబు నాయుడు తీసుకున్న ప్రణాళికల వల్ల రాష్ట్రంలో IT, సాఫ్ట్వేర్, బయోటెక్ మరియు ఆటోమొబైల్ పరిశ్రమలు వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. విశాఖపట్నం, అనంతపురం, కడప వంటి ప్రాంతాల్లో పెద్ద IT మరియు తయారీ కంపెనీలు పెట్టుబడులు పెడుతూ, కొత్త ఉద్యోగావకాశాలు సృష్టిస్తున్నాయి. ఇలా AP కొత్త టెక్నాలజీ
బంగారు ఆభరణాలను కొనుగోలు చేసేటప్పుడు మేకింగ్ ఛార్జీలు అనే అదనపు ఖర్చులు ఉంటాయి. ఈ ఛార్జీలు ఆభరణాలను సృష్టించడానికి అవసరమైన కళాత్మకత, నైపుణ్యం, శ్రమను కవర్ చేస్తాయి. డిజైన్, రాళ్ల రకాలు, లోహ నాణ్యత వంటి అంశాలపై ఆధారపడి..ఈ ఖర్చులు మొత్తం ధరను గణనీయంగా ప్రభావితం చేస్తాయి. కాబట్టి, బంగారం కొనుగోలు చేయాలనుకునే వారు వీటిని అర్థం
కాకినాడ సెజ్ భూములు తిరిగి రైతులకే.. కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ ప్రభుత్వం
కాకినాడ రైతులకు ఉపశమనం కలిగించే నిర్ణయాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకుంది. రాష్ట్ర ప్రభుత్వం కాకినాడ స్పెషల్ ఎకనామిక్ జోన్ (SEZ) కోసం గతంలో సేకరించిన 2,180 ఎకరాల భూములను వాటి అసలు యజమానులైన రైతులకు తిరిగి ఇవ్వాలని నిర్ణయించింది. తాజా నిర్ణయంతో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇచ్చిన ప్రధాన ఎన్నికల హామీ నెరవేరింది. పంచాయతీ రాజ్
గూగుల్ AI డేటా సెంటర్లను ఏయే దేశాలు, ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి.. దీనిలో లాభానష్టాలు ఏమిటీ ?
ప్రపంచవ్యాప్తంగా డిజిటల్ డేటా వేగంగా పెరుగుతుండటంతో, గూగుల్, అమెజాన్, మైక్రోసాఫ్ట్ వంటి టెక్ దిగ్గజాలు డేటా సెంటర్ల విస్తరణపై దృష్టి సారిస్తున్నాయి. గూగుల్ డేటా సెంటర్లు ఇప్పుడు అనేక దేశాల్లో విస్తరిస్తున్నాయి. వీటివల్ల స్థానిక ఆర్థిక వ్యవస్థలకు కొత్త ఉద్యోగాలు వస్తున్నాయి, టెక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బలపడుతోంది. అదే సమయంలో పర్యావరణ, నీటి వినియోగం, విద్యుత్ వినియోగం వంటి
తెలుగు సాంప్రదాయంలో బొట్టుకి ప్రత్యేక స్థానం ఉంది. ఇది మహిళల అందాన్ని మాత్రమే కాదు, వారి మనసు, ఆత్మవిశ్వాసం, సాంప్రదాయపు గుర్తును ప్రతిబింబిస్తుంది. పండుగలు, వివాహాలు, నిత్య జీవితంలోనైనా బొట్టుని వాడటం సంప్రదాయం. ఇది కేవలం డెకరేషన్ కాదు, సాంస్కృతిక గుర్తుగా, ఆత్మవిశ్వాసాన్ని వ్యక్తపరచే గుర్తుగా ఉంటుంది. పండుగలైనా, పెళ్లిళ్లైనా, నిత్యజీవితమైనా... బొట్టు మహిళల ఆభరణాల్లో ఒక
బంగారం ధరలపై ఈ రోజు గుడ్ న్యూస్, ర్యాలీకి బ్రేక్..అక్టోబర్ 15, బుధవారం పసిడి ధరలు ఇవే..
గత కొద్ది రోజుల నుంచి భగ్గుమన్న బంగారం ధరలు ఈ రోజు కాస్త శాంతించాయి. గత 10 రోజులు చుక్కలు చూపించిన బంగారం ధరలు ఈ రోజు కూడా స్వల్ప పెరుగుదల నమోదు చేశాయి. అక్టోబర్ 15, బుధవారం దేశంలో బంగారం ధరలను పరిశీలిస్తే..24 క్యారట్ల గ్రాము Gold ధర రూపాయి పెరిగి రూ.12,836 వద్ద ట్రేడ్
బంగారం కొనుగోలు అప్పుడే చేయండి.. ధరలు తగ్గుదలపై బ్యాంకింగ్ రంగ నిపుణులు కీలక అప్డేట్
భారతదేశంలో బంగారం ధరలు భగ్గుమంటున్నాయి. సామాన్యులు ముట్టుకుంటే షాక్ కొట్టేలా ఉన్నాయి. గత నెలలో ఓ మాదిరిగా పెరిగిన బంగారం ధరలు ఈ నెలలో రాకెట్ కన్నా వేగంగా దూసుకుపోయాయి. అక్టోబర్ మొదటి వారం నుంచే బంగారం ధరలు పెరిగి పసిడి ప్రియులకు చుక్కలు చూపిస్తున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు బంగారం ప్రియుల
SIPలో పెట్టుబడి పెట్టాలంటే చాలా మంది ఎలా, ఎప్పుడు, ఎంత అనే సందేహాల మధ్య చిక్కుకుంటారు. అప్పుడు 7-5-3-1 రూల్ మీకు పెర్ఫెక్ట్ గైడ్! ఇది ఒక సులభమైన ఫార్ములా, దీర్ఘకాల సంపదను సృష్టించడానికి సరైన మార్గాన్ని చూపిస్తుంది. ఈ విధానం పాటిస్తే, మీరు క్రమంగా, ధైర్యంగా పెట్టుబడీదారుగా మారతారు. ఏడు సంవత్సరాలు:SIPలో 7-5-3-1 రూల్లో మొదటి
ఆంధ్రప్రదేశ్ పెట్టుబడిదారులకు మరింత సౌకర్యవంతమైన రాష్ట్రంగా మారాలని చూస్తోంది. దానికి కొత్త మార్గంగా, ప్రతి పెట్టుబడి ప్రాజెక్ట్ కోసం వాట్సాప్ గ్రూప్లను ఏర్పాటు చేసింది. ఈ గ్రూప్లో కంపెనీ చైర్మన్, సంబంధిత మంత్రి, కీలక అధికారులు ఉంటారు. ప్రాజెక్ట్ ఎలా ముందుకు సాగుతుందీ అనేది రియల్ టైమ్లో చూడవచ్చు అని ఐటీ, ఎలక్ట్రానిక్స్, హెచ్ఆర్డీ మంత్రి నారా
రూ. 25 వేల అద్దె నుంచి రూ. 45 వేల హౌస్ హెల్ప్ వరకు… రష్యన్ మహిళ చెప్పిన బెంగళూరు ఖర్చుల నిజాలు
బెంగళూరులో ఇప్పుడు జీవించడం ఎంత ఖర్చుతో కూడుకున్నదో తెలిసి ఆశ్చర్య పడుతున్నారు. ఒక రష్యన్ మహిళ ఇటీవల తన 10 సంవత్సరాల అనుభవం పంచుకుంటూ, ఆమె చెప్పింది, ఇంతవరకు నగరంలో జీవించడం యూరోప్లోని కొన్ని ప్రదేశాలలో ఉండే ఖర్చుల వంటి ఫీలింగ్ ఇవ్వడం ప్రారంభించిందని చెప్పింది. చిన్న ఖర్చులు, పెద్ద ఖర్చులు, అన్ని వివరాలను షేర్ చేస్తూ,
ఈ 4 సింపుల్ సలహాలతో కొన్ని సంవత్సరాల్లోనే మీరు కోటీశ్వరులు కావచ్చు!
చాలామంది సంపాదన తక్కువగా ఉందని భావించి పెట్టుబడి కోసం ఆలస్యం చేస్తుంటారు. కానీ నిజానికి, చిన్న మొత్తాలతోనే ఇప్పుడు మొదలుపెడితే, కాలానికి తాగట్టు మీ డబ్బు పెరుగుదలకు ఎక్కువ అవకాశం కలుగుతుంది. స్థిరమైన ఆర్థిక అలవాట్లతో మీరు చిన్న నుండి పెద్ద సంపదను సృష్టించవచ్చు. ఈ చిన్న సలహాలను పాటిస్తే, మీరు తక్కువ సమయంలో ఒక కోటి
టోల్ బూత్ల వద్ద అపరిశుభ్రమైన టాయిలెట్లు..ఫోటోలు తీసి పంపితే చాలు రూ. 1000 మీ అకౌంట్లోకి..
భారతదేశ జాతీయ రహదారులపై ఉన్న టోల్ ప్లాజాల వద్ద టాయిలెట్ల పరిశుభ్రత ప్రమాణాలను మెరుగుపరచడానికి నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా ఒక పైలట్ ప్రాజెక్టును చేపట్టింది. హైవే వినియోగదారులు పరిశుభ్రత కార్యకలాపాల్లో పాల్గొనేలా ప్రోత్సహించడానికి, అపరిశుభ్రమైన మరుగుదొడ్లను నివేదించే వారికి రూ. 1,000 బహుమతి ఇవ్వబడుతుంది. ఈ రూ. 1,000 నేరుగా ఫిర్యాదుదారుడి ఫాస్టాగ్ ఖాతాలో
ఏపీకి తరలివచ్చిన గూగుల్.. విశాఖలో రూ. 8 లక్షల కోట్లతో AI డేటా సెంటర్
తాజ్మాన్సింగ్ హోటల్లో జరిగిన ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ఐటీ, కమ్యూనికేషన్ల శాఖల మంత్రి అశ్వినీ వైష్ణవ్, రాష్ట్ర మంత్రి నారా లోకేశ్, గూగుల్ క్లౌడ్ సీఈఓ థామస్ కురియన్, గ్లోబల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైస్ ప్రెసిడెంట్ బికాస్ కోలే, గూగుల్ క్లౌడ్ ఆసియా ఫసిఫిక్ విభాగం అధ్యక్షుడు కరణ్ బజ్వాలు
EPFO చందాదారులకు గుడ్ న్యూస్.. మీరు ఇకపై 100% ఈపీఎఫ్ విత్డ్రా చేసుకోవచ్చు.. ఎలాగంటే..
EPF ఖాతాదారుల కోసం మంచి వార్త! ఇప్పుడు EPF నుంచి డబ్బులు తీసుకోవడం ఇంకా సులభం అయ్యింది. మునుపటి కష్టపడి దొరికేవి, కరెక్ట్ డాక్యుమెంట్లతో, వయస్సు, సర్వీస్ కింద ఆధారపడి ఉండేవి. ఇవి ఇప్పుడు ఎక్కువగా సరళమైనవిగా మారాయి. పార్టియల్ విత్డ్రా, ప్రీమెచ్యూర్ ఫైనల్ సేటిల్మెంట్, ఫైనల్ పెన్షన్ విత్డ్రా ఇలా అన్నీ ఇప్పుడు సులభంగా, వేగంగా,
ధనత్రయోదశి, దీపావళి 2025 సమీపిస్తున్న తరుణంలో ప్రతి పెట్టుబడిదారుడి మనస్సులో ఒకే ప్రశ్న మెదులుతోంది. ఇప్పుడే బంగారం కొనాలా లేదా వేచి ఉండాలా?అని.. రికార్డు స్థాయిలో ఉన్న ధరలు, నిపుణుల అంచనాలు, మార్కెట్ అస్థిరతల కారణంగా ఈ ప్రశ్న వారిలో తలెత్తుతోంది. అయితే ఇప్పుడు దీనిపై కీలక నిర్ణయం తీసుకోవడం గతంలో కంటే చాలా ముఖ్యం. ప్రపంచవ్యాప్తంగా
ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మరోసారి సంక్షోభం దిశగా పయనిస్తోందా అనే ప్రశ్న మళ్లీ ప్రపంచవ్యాప్తంగా చర్చకు వచ్చింది. ద్రవ్యోల్బణం పెరుగుతుండటం, అస్థిర చమురు ధరలు, సాంకేతిక రంగంలో భారీగా ఉద్యోగాల తొలగింపులు, ప్రపంచ మార్కెట్లలోని అనిశ్చితి వాతావరణం.. ఇవన్నీ 2026లో మాంద్య సంకేతాలుగా పరిగణించబడుతున్నాయి. అయితే ఈ ఆందోళనలు ఆర్థికవేత్తలకే పరిమితం కావడం లేదు. ఇప్పుడు బల్గేరియన్
Infosys, TCSతో పోలిస్తే HCL Tech Q2 ఫలితాలు ఎందుకు స్పెషల్? ఈ వృద్దికి కారణం ఏంటో తెలుసా?
HCL Tech 2025 సెప్టెంబర్ 30తో ముగిసిన త్రైమాసికంలో రూ. 4,235 కోట్లు నికర లాభం సాధించింది. ఇది గత సంవత్సరం అదే త్రైమాసికంతో పోలిస్తే పెద్ద మార్పు రాలేదు. కానీ ఆదాయం గణనీయంగా పెరిగింది, గత సంవత్సరం అదే త్రైమాసికంలో రూ. 28,862 కోట్లు మాత్రమే ఉండగా, ఈసారి 11% పెరుగుతూ రూ. 31,942 కోట్లుకి
రెండు స్వతంత్ర లిస్టెడ్ కంపెనీలుగా విడిపోయిన టాటామోటార్స్.. పెట్టుబడిదారులు తెలుసుకోవాల్సింది ఇదే..
టాటా మోటార్స్ చాలా కాలంగా ఎదురుచూస్తున్న డీమెర్జర్ (విభజన) ఈరోజు నుంచి అధికారికంగా అమల్లోకి వచ్చింది. ఇది భారతదేశపు అతిపెద్ద వాహన తయారీ సంస్థకు ఒక ముఖ్యమైన పునర్నిర్మాణ దశగా భావించబడుతోంది. ఈ చర్య ద్వారా కంపెనీ ప్రయాణీకుల వాహనాలు (TMPV), వాణిజ్య వాహనాలు (TMLCV) విభాగాలను రెండు స్వతంత్ర లిస్టెడ్ కంపెనీలుగా విడదీసింది. అక్టోబర్ 14ను
ఈ మ్యాట్రిమోనియల్ యాప్ లో రూ. 50 లక్షల ఆదాయం ఉన్న పురుషులకే ఎంట్రీ... మరి ఆ యాప్ ఏంటో తెలుసా?
పెళ్లి అంటే పెద్ద వాళ్ళు చూసే మ్యాచ్లు, జాతకాలు, ఫోటోలు పంపించుకోవడం... ఇదే మనకు తెలిసిన సంప్రదాయం కదా? కానీ కొన్ని మ్యాట్రిమోనియల్ యాప్స్ వచ్చినా కూడా అవి బోరింగ్! అని అనుకునే వారికి ఇప్పుడు షాక్ ఎదురవబోతోంది. నాట్ డేటింగ్ అనే కొత్త యాప్ పెళ్లి పరిచయాల ప్రపంచంలో గేమ్నే మార్చేస్తోంది. ఎలైట్ స్టాండర్డ్స్, సీరియస్
బాబోయ్.. భగ్గుమన్న బంగారం.. రూ. 3 వేలకు పైగా పెరిగింది.. అక్టోబర్ 14, మంగళవారం ధరలు ఇవే..
బంగారం ధరలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనాపై విధించిన 100 శాతం సుంకాలతో పసిడి ధరలు నింగిని తాకాయి. గ్లోబల్ అస్థిర పరిస్థితులు ఆందోళనకరంగా మారడంతో పెట్టుబడిదారులు డాలర్ వదిలేసి బంగారం మీదకు తమ పెట్టుబడులను తరలించారు. దీంతో పసిడి ప్రియులకు భారీ షాక్ తగులుతోంది. సామాన్యులు బంగారం కొనలేని పరిస్థితి నెలకొంది.
భారతీయులందరికీ గృహ రుణం అనేది జీవితంలో తీసుకునే అత్యంత పెద్ద ఆర్థిక నిర్ణయాలలో ఒకటి. సాధారణంగా Home Loan 20 నుండి 30 సంవత్సరాల వరకు పొడవైన కాలపరిమితితో ఉంటుంది. ఈ కాలంలో వడ్డీ రేటులో చిన్న మార్పు కూడా మొత్తం తిరిగి చెల్లించాల్సిన మొత్తంలో లక్షల రూపాయల తేడాను కలిగిస్తుంది. ఈ కారణంగా చాలా మంది
ఇప్పుడే బంగారంలో పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారా? అయితే, ఎక్కువ రాబడిని ఇచ్చే ఉత్తమ మార్గం ఏమిటో తెలుసా. మీరు నేరుగా బంగారం కొనాలనుకుంటే, GST, మేకింగ్ చార్జ్, స్టోరేజ్ సమస్యలు, లేదా నాణ్యతలో రిస్క్ల గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అలాంటి సందర్భాల్లో గోల్డ్ ఎక్స్ఛేంజ్-ట్రేడెడ్ ఫండ్స్ (ETFs), గోల్డ్ ఫండ్ ఆఫ్ ఫండ్స్ (FoFs) మంచి
750 CIBIL స్కోర్ ఉన్నా లోన్ మంజూరు కాలేదా? అయితే ఈ చిన్న తప్పులు సరిచేసుకుంటే మీకు లోన్ గ్యారంటీ
సిబిల్ స్కోర్ 750 అంటే చాలా మంచి స్కోర్. చాలా మంది ఇంత మంచి స్కోర్ ఉంది కాబట్టి లొన్ ఈజీగా వస్తుంది అని అనుకుంటారు. కానీ వాస్తవానికి అలా కాదు. 750 లేదా అంతకంటే ఎక్కువ స్కోర్ ఉన్నా కూడా బ్యాంకులు కొన్నిసార్లు లొన్ రిజెక్ట్ చేస్తాయి. ఎందుకంటే బ్యాంకులు కేవలం స్కోర్ మాత్రమే చూడవు
ప్రభుత్వ ఉద్యోగులకు దీపావళి స్పెషల్ బోనస్ + DA అక్టోబర్ జీతంలో వస్తుందంట... ఈసారి డబుల్ గిఫ్ట్
దీపావళి పండుగ దగ్గరపడటంతో, దేశవ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగుల జీవితాల్లో మరోసారి సంతోషం వెలుగుతోంది. ప్రతి సంవత్సరం లాంటి విధంగా, ఈ సారి కూడా కేంద్ర ప్రభుత్వం పండుగ సీజన్కు ముందు ఉద్యోగుల కోసం బోనస్ మరియు డియరెన్స్ అలోవెన్స్ (DA) పెంపు ప్రకటించింది. అంటే ఉద్యోగులకు ఈ నిర్ణయం పండుగకు ముందే ఆర్థిక సాయంగా, జీతాల్లో అదనపు
Blinkit, Zepto, Flipkart: దీపావళి షాపింగ్ ఇప్పుడు ఒక క్లిక్లో – 60–70% తగ్గింపు, కాంబోలు మీ ఇంటికి!
దీపావళి దగ్గర పడటంతో పండుగ షాపింగ్ పూర్తి చేసుకోలేదా అని భయపడకండి. ఈ సీజన్లో క్విక్ కామర్స్ వెబ్సైట్లు మీ కోసం సులభమైన, వేగవంతమైన ఆప్షన్లు అందిస్తున్నాయి. ఇప్పుడు కేవలం కొన్ని క్లిక్లలో స్వీట్లు, గిఫ్ట్ బాక్స్లు, హోమ్ డెకర్, పార్టీకి కావలసిన వస్తువులు అన్ని కొనుగోలు చేయవచ్చు. ET సమాచారం ప్రకారం, Blinkit మరియు Zepto
ఆర్థిక శాస్త్రంలో ముగ్గురు శాస్ర్తవేత్తలకు నోబెల్ బహుమతి.. పరిశోధనలు దేనిపై చేశారంటే..
2025 సంవత్సరానికి ఆర్థిక శాస్త్రంలో నోబెల్ బహుమతిని అక్టోబర్ 13న ప్రకటించారు. ఈసారి ఈ ప్రతిష్ఠాత్మక గౌరవాన్ని ప్రపంచ ఆర్థిక శాస్త్ర రంగంలో కీలకమైన మార్పులు తీసుకువచ్చిన ముగ్గురు ఆర్థికవేత్తలు.. జోయెల్ మోకిర్, ఫిలిప్ అఘియోన్, పీటర్ హోవిట్ కు వరించింది. ఈ బహుమతి ఆవిష్కరణ ఆధారిత ఆర్థిక వృద్ధి (Innovation-driven economic growth) పట్ల వీరి
వచ్చేసింది! ఇప్పుడు ChatGPT ద్వారా UPI చెల్లింపులు కూడా చేయొచ్చు… అన్నీ ఒక్క చోటే!
ఈ డిజిటల్ యుగంలో భారతదేశం వేగంగా మారుతున్నది. మొబైల్ ఫోన్ల వినియోగం, ఆన్లైన్ షాపింగ్, UPI చెల్లింపులు ఇవన్నీ ఇప్పుడు మన రోజువారి జీవితంలో ముఖ్య భాగాలయ్యాయి. AI టెక్నాలజీ వచ్చిన తర్వాత, ఫోన్ల ఉపయోగం కూడా మరింత స్మార్ట్గా మారింది. ఇప్పుడు మనకు కావలసిన ప్రోడక్ట్స్ను ఇంటర్నెట్లో సెర్చ్ చేస్తే, ఏ వెబ్సైట్లో అందుబాటులో ఉందో
ఈ ఏడాది బంగారం ధరల్లో కొనసాగుతున్న ర్యాలీ పెట్టుబడిదారులకు ఆందోళనతో కూడిన ఉత్సాహం కలిగిస్తూ ఉంది. ఇప్పటివరకు 2025లో బంగారం ధరలు దాదాపు 50 శాతం పెరిగాయి. 2022 నుంచి మనం చూసుకున్నట్లయితే బంగారం ధరలు 140 శాతం పెరిగాయి. నిపుణుల ప్రకారం, ప్రపంచ ఆర్థిక మార్పులు, కేంద్ర బ్యాంకుల ద్రవ్య విధానాలు, ETFలలో బలమైన కొనుగోళ్లు
భారత IT రంగంలో లేఅఫ్స్ పెరుగుతున్నా… AI వల్ల ఉద్యోగాలు పోవు అంటున్న గూగుల్ క్లౌడ్ CEO
టెక్ రంగంలో AI వేగంగా విస్తరిస్తోందని చాలా మంది ఉద్యోగులు భయపడుతున్నారు. కొత్త ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్, ఆటోమేషన్ సిస్టమ్స్ వలన అనేక టెక్ ఉద్యోగాలు రద్దు కావచ్చు, అని కొందరు నిపుణులు, ఉద్యోగులు భావిస్తున్నారు. కొత్త AI ప్రాజెక్టులు, చాట్ బోట్, కోడింగ్ సపోర్ట్ సిస్టమ్స్ వలన ఇంజినీర్లు, డేటా అనలిస్టులు, కస్టమర్ సపోర్ట్ ఉద్యోగులు
బంగారం ధర ఇప్పటికే రూ.1.25 లక్షలకు చేరింది… ఇంకా పెరిగితే కొనడం కష్టమే అంటున్న నిపుణులు
బంగారం ధర కొత్త రికార్డు సాధించింది. ఇప్పుడు ప్రతి 10 గ్రాముల బంగారం ధర రూ. 1.25 లక్షలకు చేరింది. ఈ పెరుగుదల గమనించిన భారత ఫైనాన్స్ నిపుణులు చర్చల్లో పడ్డారు. అయితే ఈ ర్యాలీ కేవలం ప్రజల డిమాండ్ వల్లే జరిగిందా లేక ఎవరైనా దానిపై రహస్యంగా ఏదో ప్లాన్, ఉదాహరణకు పెద్ద ఎగుమతిదారులు లేదా
జపాన్లో శాశ్వతంగా నివసించాలనుకునే వారికి గుడ్ న్యూస్..కేవలం రూ.5 వేలు ఉంటే చాలు..
జపాన్ తన వలస విధానాలను సవరించి,శాశ్వత స్థిరనివాసం (Permanent Residency - PR) కోరుకునే విదేశీ వ్యక్తులకు కొత్త అవకాశాన్ని తెరిచింది. ప్రత్యేక నైపుణ్యం కలిగిన కార్మికులు, దీర్ఘకాలిక నివాసితులు, విద్యార్థులు ఇప్పుడు సులభంగా PR కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ మార్పు, తగ్గుతున్న జనాభా, వృద్ధాప్య సమస్యలను పరిష్కరించడానికి Japan తీసుకున్న కీలక నిర్ణయాలలో ఒకటిగా
బంగారం కిలో దాచుకుంటే రోల్స్ రాయిస్ కారు కొనుక్కోవచ్చు.. వ్యాపారవేత్త హర్ష్ గోయెంకా వైరల్ ట్వీట్
పెట్టుబడిదారులు, సోషల్ మీడియా వినియోగదారులను ఈ మధ్య ఆకర్షించిన ట్వీట్లో వ్యాపారవేత్త హర్ష్ గోయెంకా గత మూడు దశాబ్దాలుగా బంగారం ధర ఎలా పెరిగిందో వివరించారు. ఆయన పంచుకున్న పోస్ట్ ప్రకారం 1990లో 1 కిలో బంగారం మారుతి 800 అనుకుంటే 2000 సంవత్సరం వచ్చేనాటికి అది ఎస్టీమ్ అయింది. ఇక 2005 నాటికి ఇన్నోవా కాగా
పెళ్లి అంటేనే భయపడుతున్న అమెరికాలోని తెలుగు విద్యార్థులు.. ట్రంప్ H-1B వీసా దెబ్బకు విలవిల
H-1B Visa Chaos: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న తాజా H-1B వీసా రుసుము నిర్ణయం తెలుగు రాష్ట్రాలను కుదిపేసింది. సుమారు లక్ష డాలర్లు (రూ. 83 లక్షలు) వరకు పెరిగిన ఈ ఫీజు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుండి అమెరికా కలలు కంటున్న వేలాది మంది విద్యార్థులు, ఉద్యోగార్ధులు, కుటుంబాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది.
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంక విధానాలు, పెరుగుతున్న ప్రపంచ వాణిజ్య యుద్ధంతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతం అస్తవ్యస్తంగా మారుతోంది. బంగారం, వెండి వంటి విలువైన లోహాల ధరలు కొత్త రికార్డులను సృష్టిస్తున్నాయి. మరోవైపు స్టాక్ మార్కెట్ తీవ్రమైన అస్థిరతను ఎదుర్కొంటోంది. ఈ పరిస్థితుల్లో ప్రసిద్ధ ఆర్థిక నిపుణుడు రిచ్ డాడ్, పూర్ డాడ్
బంగారం కొనడం వాయిదా వేసుకోండి, భారీగా పెరిగిన ధరలు, అక్టోబర్ 13, సోమవారం ధరలు రేట్లు ఇవే..
గ్లోబల్ అస్థిర పరిస్థితులు బంగారం ధరలను కుదురుగా ఉండనివ్వడం లేదు.అక్టోబర్ నెలంతా పసిడి ప్రియులకు భారీ షాక్ ఇచ్చాయనే చెప్పాలి. ఈ నెలలో బంగారం ధర భారీగా పెరిగింది. ఒకటి రెండు రోజులు తగ్గింది అనిపించినా మొత్తంగా చూసుకుంటే Gold ధరలు నింగిని తాకాయి. దీపావళికి కొనుగోలు చేద్దామనుకునే పసిడి ప్రియులకు బంగారం కొనలేని పరిస్థితుల నెలకొన్నాయి.
బీర్ బ్రాండ్ Bira 91 రూ.740 కోట్లు నష్టంలో... ఒక చిన్న తప్పే దీనికి కారణం అని తెలుసా
Bira 91 ఒకప్పుడు యువతలో చాలా కూల్ బీర్ బ్రాండ్గా పాప్యులర్గా ఉండేది. రంగురంగుల బాటిల్స్, ఫన్ స్టైల్ మార్కెటింగ్, సిటీ లైఫ్ తో ఈ బీర్ అందరికి తెలుసు. 2015లో అంకూర్ జైన్ ప్రారంభించిన ఈ బ్రాండ్, భారతంలో క్రాఫ్ట్ బీర్ కల్చర్ను కొత్తగా పరిచయం చేసింది. కొన్ని సంవత్సరాల్లోనే, Bira 91 అన్ని బార్లలో,
మహిళల భద్రత కోసం LIC బీమా సఖి యోజన... రూ.7,000 పొందడానికి ఈ రోజు Apply చేయండి!
భవిష్యత్తులో ఆర్థిక భద్రత కోసం బీమా పథకాలు చాలా ముఖ్యం. భారత్లో అనేక బీమా పథకాలు అందుబాటులో ఉన్నా, LIC బీమా సఖి యోజన ప్రత్యేకత ఏమిటంటే ఇది మహిళల కోసం ప్రత్యేకంగా రూపొందించబడింది. ఈ పథకం ద్వారా మహిళలకు రక్షణతో పాటు ఆర్థిక మద్దతు కూడా లభిస్తుంది. ఈ పథకం ద్వారా మహిళలు భవిష్యత్తులో రూ.
ట్రాఫిక్ జామ్లతో అలసిపోయారా? ట్రాఫిక్ సిగ్నల్ ఎప్పుడు గ్రీన్ అవుతుందో ముందే చెబుతున్న Mappls యాప్!
బెంగళూరులో ట్రాఫిక్ సమస్య కొత్తది కాదు... దశాబ్దాలుగా అక్కడి ప్రజలు ట్రాఫిక్తోనే రోజువారీ పోరాటం చేస్తున్నారు. ఆఫీస్కి చేరుకోవాలంటే కేవలం 25 కిలోమీటర్ల ప్రయాణం కోసం కూడా చాలా మంది 1 గంట 45 నిమిషాల ముందే ఇంటి నుంచి బయలుదేరుతారు. రోడ్లపై ఎప్పుడు సిగ్నల్ వస్తుందో, ట్రాఫిక్ లైన్ ఎంత పొడవుగా ఉంటుందో ఎవరికి తెలియదు.
AP అభివృద్ధి రహస్యం ఇదే? ఓడలు, ఎయిర్పోర్టులే అంటున్న చంద్రబాబు నాయుడు
ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల్లో ఒకటిగా మారింది. ఈ వృద్ధికి ప్రధాన కారణాలు ఏమిటంటే... ఓడ రేవులు, వ్యవసాయం, ఎయిర్పోర్టులు, పెద్ద పరిశ్రమలు మరియు కొత్త పెట్టుబడులు. ఇవి రాష్ట్రంలో కొత్త ఉద్యోగాలు, పెట్టుబడులు, ఇంధన, పరిశ్రమల అభివృద్ధికి దోహదం చేస్తున్నాయి. ముఖ్యంగా నెల్లూరు, విశాఖపట్నం వంటి ప్రాంతాలు ఈ ఆర్థిక వృద్ధికి కేంద్రంగా
ఇప్పటివరకు “అవసరం” అనుకున్నవి ఇప్పుడు కేవలం కలలు... మధ్యతరగతి కోసం లగ్జరీ అవసరాలు
ఇప్పటివరకు సాధారణ అని అనుకున్న వాటిని ఇప్పుడు మధ్యతరగతి కుటుంబాల కోసం లగ్జరీగా మారిపోతున్నాయి! ఇల్లు కొనడం, పిల్లల మంచి చదువుకు ఖర్చు, ఆరోగ్యకరమైన ఆహారం, సెలవులు అందరికి సాధారణం అనిపించిన వీటన్నీ ఇప్పుడు పెద్దగా ఖర్చుతో మరియు అవి కలలుగా మారాయి. మిడ్-క్లాస్ ఇండియాలో రోజువారీ జీవితం ఎలా సవాళ్లతో నిండిందో, ఏ వస్తువులు ఇప్పుడు
దీపావళి గిఫ్ట్స్ సీజన్లో షాకింగ్ మార్పు... ఈసారి వినియోగదారులు కొత్తగా ఎం ఏంచుకుంటున్నారో తెలుసా?
భారతదేశంలో పండుగల సమయంలో గిఫ్ట్లు ఇవ్వడం ఇప్పుడు కేవలం ఆనందం కోసం మాత్రమే కాదు షాపింగ్, వినియోగాన్ని పెంచే ఒక ముఖ్యమైన కారణంగా మారింది. ఇప్పుడు ప్రజలు సస్టైనబుల్, ఉపయోగకరమైన గిఫ్ట్లను ఎక్కువగా ఇష్టపడుతున్నారు. ఉదాహరణకు వెల్నెస్ కిట్లు, ల్యాబ్లో తయారైన డైమండ్ జ్యువెలరీ వంటి గిఫ్ట్లు ఈ సీజన్లో ఎక్కువగా ఆకట్టుకుంటున్నాయి. ఇలా గిఫ్టింగ్ ట్రెండ్
గత కొన్ని సంవత్సరాలుగా వైట్ఫీల్డ్, సర్జాపూర్ రోడ్, కెంపెగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ చుట్టుపక్కల ప్రాంతాలు బెంగళూరులో రియల్ ఎస్టేట్ హాట్స్పాట్స్గా మారాయి. IT హబ్ల సమీపంలో ఉండటం మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి వల్ల ఇక్కడ కొనుగోలుదారులు, ఇన్వెస్టర్లు ఎక్కువగా ఆకర్షించబడతారు. కానీ తాజాగా, టెక్ కారిడార్ల చుట్టూ మార్కెట్లో వేగం కొంత తగ్గినట్లుగా కనిపిస్తోంది. స్థానిక బ్రోకర్లు
ఎక్కువగా భారతీయులు ఉత్తమ జీతాలు పొందడానికి విదేశాలకి వెళ్తుంటారు. ఎక్కువ మంది IT నిపుణులు US, UK వంటి దేశాలను ఎంచుకుంటున్నారు, మరోవైపు హెల్త్కేర్, ఇంజనీరింగ్, బిజినెస్ మరియు మరికొన్ని రంగాల ఉద్యోగుల కోసం అరబిక్ దేశాలకు ప్రాధాన్యతగా ఉంటాయి. కానీ ఇప్పుడు ఒక కొత్త దేశం భారతీయ ఉద్యోగులకు అత్యధిక జీతాలతో పని చేసే అవకాశాలు
దీపావళికి బంగారం కొనడం బెటరా.. ETFs, FoFsలో పెట్టుబడి పెట్టడం బెటరా..ఆర్థిక నిపుణులు సలహాలు ఇవిగో..
దీపావళి పండుగ సమీపిస్తున్న క్రమంలో బంగారం ధరలు పెరుగుతున్నాయి. దీనితో పాటు పండుగ సీజన్లో కొనుగోలు ఉత్సాహం కూడా పెరిగి, పెట్టుబడిదారులు ఇప్పుడు భౌతిక Gold కన్నా కాగితపు బంగారం.. అంటే ఎక్స్ఛేంజ్-ట్రేడెడ్ ఫండ్స్ (ETFs), ఫండ్ ఆఫ్ ఫండ్స్ (FoFs) వైపు తమ దృష్టిని నిలుపుతున్నారు. ఇవి భౌతికంగా లోహాన్ని కొనుగోలు చేయకుండా, పారదర్శకంగా, సురక్షితంగా
అమెరికా గ్రీన్ కార్డ్ నిబంధనల్లో కీలక మార్పులు.. ఇకపై అర్హతా ప్రమాణాలు కఠినతరం
అమెరికా ఉద్యోగ ఆధారిత గ్రీన్ కార్డ్ నిబంధనల్లో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. ఫోర్బ్స్ నివేదిక ప్రకారం యుఎస్ హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం (DHS) ఉద్యోగ ఆధారిత గ్రీన్ కార్డులకు సంబంధించిన అర్హత ప్రమాణాలను మరింత కఠినతరం చేసే కొత్త నియమాలను ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ నియమాలు అసాధారణ సామర్థ్యం ఉన్న వ్యక్తులు,అత్యుత్తమ ప్రొఫెసర్లు ప్రఖ్యాత
దీపావళి పండుగను టార్గెట్ చేసిన మారుతి.. భారీగా ఎంట్రీ లెవల్ కార్ల అమ్మకాలు జరపాలని ప్లాన్
మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్ (MSIL) ఈ పండుగ సీజన్లో తన ఎంట్రీ-లెవల్ కార్ల మార్కెట్ను తిరిగి చైతన్యవంతం చేయడానికి పెద్ద ప్లాన్ వేస్తోంది. ధరల తగ్గింపులు, ఆకర్షణీయమైన ఫైనాన్స్ ఆఫర్లు, రెండు చక్రాల వాహనదారులను నాలుగు చక్రాల యజమానులుగా మార్చే వ్యూహంతో, కంపెనీ ఈ ఆర్థిక సంవత్సరంలో తన ప్రముఖ చిన్న మోడళ్లైన ఆల్టో, ఎస్-ప్రెస్సో
అమెరికాకు ఎగుమతి చేస్తే మీకు సరఫరా ఆపేస్తాం.. అరుదైన ఖనిజాలపై భారత్కు వార్నింగ్ ఇచ్చిన చైనా
ప్రపంచంలో భారీ Rare Earth Magnets ఉత్పత్తిలో చైనా సుమారు 90 శాతం నియంత్రణ కలిగి ఉంది. ఈ ఖనిజాలు ఎలక్ట్రిక్ వాహనాలు, రక్షణ, ఏరోస్పేస్, హై‑టెక్ పరిశ్రమలకు కీలక ఇన్పుట్లుగా ఉన్నాయి. ఇవిలేకుంటే ఆటోమొబైల్, వాహనమోటార్, రక్షణ రంగాల కార్యకలాపాలు తీవ్రంగా ప్రభావితమవుతాయి. తాజాగా ఈ మూలకాలపై చైనా భారతదేశానికి ఈ ఖనిజాలను ఎగుమతి చేయడానికి
సైలెంట్ లేఆప్స్ ప్రకటిస్తున్న కంపెనీలు.. 50 వేల మంది ఉద్యోగులు రోడ్డు మీదకు..
భారతదేశ టెక్ పరిశ్రమ 2025లో నిశ్శబ్ద తొలగింపులు (Silent Layoffs) అనే కొత్త వేరియంట్ వల్ల కీలకమైన ఒత్తిడిని ఎదుర్కొంటుంది. పరిశ్రమ నిపుణుల అంచనాలు ప్రకారం.. ఈ సంవత్సరం చివరి నాటికి 50 వేలు లేదా అంతకంటే ఎక్కువ మంది ఉద్యోగులు నేరుగా లేదా పరోక్షంగా ప్రభావితులయ్యే అవకాశముంది. నిశ్శబ్ద తొలగింపులు అనగా.. కంపెనీలు అధికారికంగా పెద్ద
చైనా మమ్మల్ని మోసం చేసింది..మళ్లీ 100 శాతం సుంకాలతో విరుచుకుపడిన ట్రంప్..
అమెరికా-చైనా వాణిజ్య ఉద్రిక్తతలు మళ్లీ తీవ్రమవుతున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శుక్రవారం చైనా దిగుమతులపై 100 శాతం కొత్త సుంకాలు ప్రకటించారు. ఈ చర్యతో పాటు, ఆయన చైనా అధ్యక్షుడు జి జిన్పింగ్తో జరగాల్సిన రాబోయే శిఖరాగ్ర సమావేశాన్ని రద్దు చేయవచ్చని సంకేతాలు ఇచ్చారు. ట్రంప్ ఈ నిర్ణయాన్ని బీజింగ్ యొక్క దూకుడు వాణిజ్య చర్యలకు
హైదరాబాద్ రియల్ ఎస్టేట్..ఈ ఏరియాలోనే ఇళ్లు ఎక్కువగా కొంటున్నారు.. కారణం ఏంటంటే..
సెప్టెంబర్లో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ బలమైన పనితీరు కనపరిచింది. రిజిస్ట్రేషన్లు 35 శాతం పెరిగి అమ్మకాలు 6,612 యూనిట్లు దాటాయి. నైట్ ఫ్రాంక్ ఇండియా యాక్సెస్ చేసిన ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ రిజిస్ట్రేషన్ (IGR) డేటా ప్రకారం.. హైదరాబాద్ నివాస రియల్ ఎస్టేట్ మార్కెట్ 2025 సెప్టెంబర్ నెలలో అసాధారణమైన వృద్ధిని నమోదు చేసింది. ఈ నెలలో
మళ్లీ భగ్గుమన్న బంగారం ధరలు.. అక్టోబర్ 11, శనివారం పసిడి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి
ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న ఆందోళనకర పరిస్థితులు బంగారం కొనుగోలు చేయాలనుకునే సామాన్యుల నడ్డి విరిస్తున్నాయి. పసిడి ఎప్పుడు తగ్గుతుందో మరెప్పుడు పెరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. గత 10 రోజుల బంగారం ధరలను పరిశీలిస్తే.. ఎనిమిది రోజుల పాటు బంగారం ధరలు పెరుగుదల నమోదు చేయగా రెండు రోజులు మాత్రమే తగ్గాయి. తాజాగా చూసుకున్నట్లయితే గత రెండు
రూ.1 లక్ష పెట్టుబడితో నెలకు రూ. 6,500 ఆదాయం ఇచ్చే LIC FD 2025 గురించి తెలుసా?
2025 లో సురక్షితంగా నెలవారీ ఆదాయం కావాలని కోరుకునే పెట్టుబడిదారుల కోసం LIC కొత్త హై-ఇంట్రెస్ట్ FD స్కీమ్ తీసుకొచ్చింది. ఇది రిటైర్డ్లు, సాలరీ వాళ్ళకి మరియు రిస్క్ తక్కువగా తీసుకోవాలని కోరుకునే కంజర్వేటివ్ ఇన్వెస్టర్లకు ప్రత్యేకంగా అనుకూలంగా ఉంది. స్కీమ్ ఖచితంగా నెలవారీ చెల్లింపులు ఇస్తుంది కాబట్టి మీ ఆదాయం స్థిరంగా ఉంటుంది. ఈ స్కీమ్లో
SBI vs పోస్టాఫీస్: 2025లో నిజంగా ఏ సేవింగ్స్ అకౌంట్లో ఎక్కువ వడ్డీ లాభం వస్తుందో తెలుసా?
సాధారణంగా, బ్యాంకులు 3% నుంచి 7% వరకు వడ్డీ ఇస్తాయి. అలాగే, సేవింగ్స్ అకౌంట్ ద్వారా డబ్బు ఎప్పుడైనా విత్డ్రా చేసుకోవచ్చుని, అది సురక్షితంగా ఉండి వడ్డీ కూడా వస్తుంది. కాబట్టి, అకౌంట్ ఓపెన్ చేసేముందు వడ్డీ రేట్లు, మినిమమ్ బ్యాలెన్స్ అవసరం, ఛార్జీలు, ఆన్లైన్ సౌకర్యాలు వంటి వాటిని పోల్చి చూసి నిర్ణయం తీసుకోవాలి. ఇలా
TCS కొత్త AI జోన్ ప్రారంభం… 5,000 ఉద్యోగాలు సృష్టిస్తోంది కానీ అది ఎక్కడో తెలుసా?
భారతీయ ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) యూకెలో వచ్చే మూడు సంవత్సరాల్లో 5,000 కొత్త ఉద్యోగాలు సృష్టించనున్నట్లు ప్రకటించింది. ఇది యూకే ఆర్థిక వ్యవస్థలో TCS దీర్ఘకాల కట్టుబాటును చూపిస్తుంది. అంతేకాక, TCS లండన్లో AI ఎక్స్పీరియెన్స్ జోన్ మరియు డిజైన్ స్టూడియోని కూడా ప్రారంభించింది. కొత్త సౌకర్యం ఆవిష్కరణలకు, క్లయింట్లతో కొత్త ప్రాజెక్ట్స్
2025 నోబెల్ శాంతి బహుమతిని ఈసారి డొనాల్డ్ ట్రంప్ గెలవలేదు. బదులుగా, నార్వేజియన్ నోబెల్ కమిటీ వెనిజులా రాజకీయ నాయకురాలు మారియా కొరినా మాచాడోకి ఈ బహుమతిని ఇచ్చింది. ఆసక్తికరమైన పాయింట్ ఏమిటంటే, మాచాడో ట్రంప్ను వెనిజులాలో స్వేచ్ఛ మరియు ప్రజాస్వామ్యాన్ని కాపాడడంలో చేసిన కట్టుబాటుకు ప్రశంసించారు. మాచాడో TIME 2025 100 మంది అత్యంత ప్రభావవంతమైన
రండి, UKలో మీ ఇండియన్ కంపెనీలను పెట్టండి… మేము మిమ్మల్ని రెడ్ కార్పెట్ వేసి ఆహ్వానిస్తున్నాం.
బ్రిటన్ ప్రధాని కియర్ స్టార్మర్ గురువారం భారత ఫిన్టెక్ మరియు టెక్ కంపెనీలను బ్రిటన్లో వ్యాపారం చేయమని ఆహ్వానిస్తూ, భారత కంపెనీలకు మేము ఎర్ర తివాచీ పరుస్తున్నాం అని ప్రకటించారు. ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్యం, వేగంగా అభివృద్ధి చెందుతున్న అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో ఒకటైన భారతదేశంతో బలమైన భాగస్వామ్యం కోసం మేము కట్టుబడి ఉన్నాం, అని ఆయన
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పారిశ్రామిక పెట్టుబడుల దిశగా మరో కీలక ముందడుగు వేసింది. భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (BPCL) ప్రతిపాదించిన రూ. 1 లక్ష కోట్ల గ్రీన్ఫీల్డ్ రిఫైనరీ, పెట్రోకెమికల్ కాంప్లెక్స్ ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టు నెల్లూరు జిల్లాలోని రామాయపట్నం ఓడరేవు సమీపంలో 6,000 ఎకరాల విస్తీర్ణంలో నెలకొల్పనుంది. 9
రూ. 63 నుంచి రూ. 1.24 లక్షల దాకా.. బంగారం ధర పెరుగుదల చూస్తే కళ్లు బైర్లు కమ్మాల్సిందే..
భారతదేశంలో బంగారం ధరలు ఈ ఏడాది ఆల్ టైం రికార్డు స్థాయికి చేరుకున్నాయి. ఒకప్పుడు 10 గ్రాముల 24 క్యారెట్ బంగారం ధర రూ. 63,000 వద్ద ఉండగా, ఇప్పుడు అది ఏకంగా రూ. 1.24 లక్షలకు పైగా పెరిగింది. ఈ పెరుగుదల కేవలం మార్కెట్ లోని డిమాండ్ వల్ల కానే కాదని చెప్పవచ్చు. అంతర్జాతీయ ఆర్థిక
ఇప్పుడు వెండి ధరలు పెరగడం వల్ల పెట్టుబడిదారుల్లో పార్ట్ మిస్ అవుతుందా? అనేది భయం కలుగుతోంది. అందుకే కొంతమంది, వెండి తక్కువ సమయంలో గరిష్ట ధరకు చేరినప్పుడు భయంతో వెంటనే కొనుగోలు చేస్తున్నారు. కొత్తగా కోటక్ మ్యూచువల్ ఫండ్ తాత్కాలికంగా కోటక్ వెండి ETF Fund of Fund లో లంప్సమ్ మరియు స్విచ్ సబ్స్క్రిప్షన్స్ నిలిపివేశాయి.
డొనాల్డ్ ట్రంప్కు భారీ షాక్.. భారత్లో అండర్సీ కేబుల్ ప్రాజెక్ట్ను ప్రారంభించబోతున్న మెటా
భారతదేశ ఆర్థిక వ్యవస్థ బలహీనమైందని పేర్కొన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు వాస్తవాన్ని గుర్తించాల్సిన సమయం వచ్చింది. ఎందుకంటే ప్రపంచంలోని అతిపెద్ద టెక్ కంపెనీలు ఆపిల్, గూగుల్, మెటా (Meta Platforms Inc.) భారతదేశంలో భారీ పెట్టుబడులు పెడుతూ దేశ ఆర్థిక శక్తిని ముందుకు తీసుకువెళ్లేందుకు రెడీ అయ్యాయి. తాజాగా మెటా భారతదేశంలో తన ‘వాటర్వర్త్'
బంగారం కొనుగోలుకు వెంటనే వెళ్లండి, 18,600 తగ్గిన పసిడి ధర, అక్టోబర్ 10, శుక్రవారం ధరలు ఇవే..
బంగారం కొనుగోలు చేసేవారికి శుభవార్త, గత వారం రోజుల నుంచి భారీగా పెరుగుతూ వచ్చిన బంగారం ధరలు ఈ రోజు భారీగా తగ్గుముఖం పట్టాయి. దీపావళికి కొనుగోలు చేయాలనుకునే వారికి ఉరటనిస్తూ పసిడి ధరలు కాస్త తగ్గుముఖం పట్టాయి. భౌగోళిక రాజకీయ అనిశ్చితి, వాణిజ్య సుంకాల ఉద్రిక్తతలు, అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేటు తగ్గింపు అంచనాలు
టీసీఎస్ ఉద్యోగుల తొలగింపులు, భారీ నష్టాలతో సాగుతున్న టెక్ దిగ్గజం
భారతదేశపు అతిపెద్ద ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS), సెప్టెంబర్ త్రైమాసికంలో (Q2FY26) రూ.1,135 కోట్ల ఏకకాల నష్టాలను నమోదు చేసింది. సంస్థలోని ఉద్యోగుల సంఖ్యను తగ్గించడం, పాత్రలను తిరిగి అమర్చడం అనే ప్రణాళికతో ముందుకు సాగడం వల్ల కంపెనీ ఒడిదుడుకులు ఎదుర్కుంది. అక్టోబర్ 9న కంపెనీ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్ ప్రకారం, పునర్నిర్మాణ
LG ఎలక్ట్రానిక్స్ ఇండియా తాజాగా విడుదల చేసిన IPO కి పెట్టుబడిదారుల నుంచి ఊహించని స్థాయిలో స్పందన వచ్చింది. మొత్తం రూ. 11,607 కోట్ల పరిమాణంలో ఉన్న ఈ పబ్లిక్ ఇష్యూ, మూడు రోజుల వ్యవధిలోనే రూ. 4.39 లక్షల కోట్ల బిడ్స్ను అందుకుంది. దీంతో ఇది 2025లో ఇప్పటివరకు మూడవ అతిపెద్ద IPOగా నిలిచింది. ఈ
భారత ఫార్మారంగానికి భారీ ఊరట.. సుంకాలపై వెనక్కి తగ్గిన ట్రంప్
భారత ఫార్మా రంగానికి ఊరట లభించింది. విదేశీ ఔషధ తయారీపై అమెరికా ఆధారపడటాన్ని తగ్గించే వ్యూహంలో భాగంగా జనరిక్ ఔషధాలపై సుంకాలు విధించే నిర్ణయాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాత్కాలికంగా వాయిదా వేశారు. వాల్ స్ట్రీట్ జర్నల్ నివేదిక ప్రకారం జాతీయ భద్రత, ఔషధ సరఫరా గొలుసులు, ఔషధ ద్రవ్యోల్బణంపై నెలల తరబడి జరిగిన చర్చల
ఇంటి నుంచి పని చేసే విధానంలో Google పెద్ద మార్పులు చేసింది. ఇప్పటి వరకు ఉద్యోగులు ఎక్కడ నుంచైనా ఉంది పని చేయడం (WFA) పాలసీని వాడి, సంవత్సరానికి నాలుగు వారాలు తమ ఆఫీస్ కాకుండా ఇతర ప్రదేశాల నుంచి పని చేయగలిగేవారు. కానీ ఇప్పుడు కంపెనీ ఆ సౌకర్యాన్ని కఠినతరం చేస్తోంది. Work From Anywhere
కర్ణాటక ప్రభుత్వం మహిళల కోసం ప్రత్యేక మెన్స్ట్రువల్ లీవ్ పాలసీని ప్రకటించింది
కర్ణాటక రాష్ట్రం మహిళా ఉద్యోగుల కోసం పెద్ద పద్దతిలో కొత్త పాలసీని ఆమోదించింది. 2025 అక్టోబర్ 9న కేబినెట్ ‘మెన్స్ట్రువల్ లీవ్ పాలసీ, 2025 ని ఆమోదించింది. ఈ పాలసీ ప్రకారం మహిళా ఉద్యోగులు ప్రతి నెల ఒక రోజు జీతం పొందే సెలవు తీసుకోవచ్చు. ఇది కేవలం ప్రభుత్వ ఉద్యోగాలకే కాదు. రాష్ట్రంలోని ప్రైవేట్ కంపెనీలు,
తెలంగాణ T-Fiber ఇప్పుడు ఇతర రాష్ట్రాలకూ రోల్ మోడల్ ప్రోగ్రామ్గా మారుతోంది.
ఇప్పటి వరకు తెలంగాణలో అమలు చేస్తున్న T-Fiber పైలట్ విలేజ్ ప్రోగ్రామ్ 2025 ఇండియా మొబైల్ కాంగ్రెస్ (IMC) లో జాతీయంగా గుర్తింపు పొందింది. ఈ కార్యక్రమం బుధవారం ఢిల్లీలోని యశో భూమిలో జరిగింది. కమ్యూనికేషన్స్ కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సిన్దియా ఈ ప్రోగ్రామ్ను ఇతర రాష్ట్రాల కోసం రోల్ మోడల్ అని పిలుస్తూ, తెలంగాణ IT
ఒక కంపెనీ వార్షిక దీపావళి వేడుక కోసం ఉద్యోగుల నుంచి డబ్బు కావాలని వాట్సాప్ ద్వారా కోరిన ఒక సందేశం సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ విషయం బయటకు రావడంతో చాలా మంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా కాంట్రిబ్యూషన్ అనివార్యంగా అడగడం అలాగే వాట్సాప్ ను ప్రొఫెషనల్ కమ్యూనికేషన్ కోసం ఉపయోగించడం పై ప్రశ్నలు
రూ.1.14 లక్షల కోట్ల విలువైన 30 పెట్టుబడులకు ఆమోదం తెలిపిన ఆంధ్రప్రదేశ్ SIPB
ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన బుధవారం జరిగిన 11వ రాష్ట్ర పెట్టుబడి ప్రోత్సాహక బోర్డు (SIPB) సమావేశంలో మొత్తం రూ. 1.14 లక్షల కోట్ల విలువ గల 30 ప్రాజెక్టులకు ఆమోదం లభించింది. ఈ పెట్టుబడులు ఐటీ, ఇంధనం, పర్యాటకం, ఏరోస్పేస్, ఫుడ్ ప్రాసెసింగ్, ఇతర విభాగాల్లో విస్తరించి ఉంటాయి. సుమారు 67,000 ఉద్యోగాలను
పిల్లల కోసం ఫైనాన్షియల్ ప్లానింగ్ మాత్రమే కాదు… వారిలో “డబ్బు సేవ్ చేయడం” అలవాటు పెంచండి!
మనలో చాలా మంది తల్లిదండ్రులు పిల్లలకు ఫైనాన్షియల్ ప్లానింగ్ నేర్పించాలి అంటే వెంటనే గుర్తొచ్చేది కేవలం పిగ్గీ బ్యాంక్లో డబ్బు వేయించడం సరిపోతుంది అని అనుకుంటారు. ఇంకొందరు ఇప్పుడే నేర్పడం అవసరమా? అంటూ పిల్లల పేర మీదే తామే సేవ్ చేస్తారు. కానీ ఇలా చేస్తే పిల్లలు డబ్బు విలువ, సేవింగ్ అలవాటు నేర్చుకునే అవకాశం దొరకదు.
గూగుల్ జ్యూరిచ్ కార్యాలయంలో సీనియర్ ప్రోగ్రామ్ మేనేజర్గా పనిచేసిన ఫ్లోరెన్స్ పోయిరెల్ అనే మహిళ తన స్థిరమైన ఉద్యోగం.. సంవత్సరానికి రూ.3.4 కోట్ల జీతం వచ్చే ఉద్యోగాన్ని వదిలి వ్యక్తిగత జీవితాన్ని ప్రధానంగా నిలిపే కీలక నిర్ణయం తీసుకున్నారు. CNBC నివేదిక ప్రకారం.. 37 ఏళ్ల వయసులో ఆమె ఒక ఉద్దేశ్యం, సమతుల్య జీవితం కోసం తన