కొనేందుకు మంచి ఛాన్స్...రూ.3500 వేలు తగ్గిన బంగారం.. కస్టమర్లకు పండగే..
నేడు బంగారం, వెండి ధరలు దిగొచ్చాయి. గత రెండు రోజులుగా పెరుగుతూ ఆందోళన కలిగిస్తున్న ధరలు ఇవాళ కాస్త చల్లబడ్డాయి. దింతో తులం ధర రూ.350 నుండి రూ.380 తగ్గింది. అంతేకాకుండా వెండి ధర కూడా ఒక్కరోజే రూ.1000 తగ్గింది. ఇలాంటి సమయంలో బంగారం, వెండి కొనుగోళ్లు చేయడం కాస్త కలిసొచ్చి రావొచ్చు. మొత్తంగా ఈ వారంలో
చరిత్ర సృష్టించిన అదానీ గ్రూప్: 2025లో రూ.90వేల కోట్ల రికార్డ్ ఆదాయం !
అదానీ గ్రూప్ మరో కొత్త చరిత్ర సృష్టించింది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ ఇప్పటివరకు అత్యుత్తమ ఫలితాలను రికార్డ్ చేసింది. రికార్డు లాభాలు, అత్యధిక EBITDA ఆదాయాలు, ఆస్తులపై అద్భుతమైన రాబడి (ROA) వంటివి ఈ సంవత్సరాన్ని ప్రత్యేకంగా చేసాయి. ఈ సంవత్సరం అదానీ పోర్ట్ఫోలియో EBITDA రూ.89,806 కోట్లకు చేరుకుంది, అంటే ఇప్పటివరకు అత్యధికం. అలాగే
ఫామ్ 16 లేకుండా ఐటీఆర్ ఫైలింగ్: భయపడాల్సిన పని లేదు !ఈ పేపర్స్ ఉంటే చాలు..
ఫారం 16 లేకుండా ఐటీఆర్ ఫైలింగ్: 2024-25 ఆర్థిక సంవత్సరానికి ఆదాయపు పన్ను శాఖ ఇప్పటికే ఐటీఆర్-1 నుండి ఐటీఆర్-7 వరకు అన్ని ఫామ్లను విడుదల చేసింది. మీరు మీ ఇంటి నుండే ఈ-ఫైలింగ్ పోర్టల్ ద్వారా ఐటీఆర్ ఫైల్ చేయవచ్చు. దీని కోసం కొన్ని డాకుమెంట్స్ అవసరం ఉంటుంది. ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, ఫామ్
రిజిస్ట్రేషన్ కొత్త రూల్ : రూ. 30 లక్షలు దాటిన ఆస్తి లావాదేజీలపై ఐటీ కన్ను!
తాజాగా వచ్చిన వార్తల ప్రకారం, కర్ణాటకలో ఇకపై రూ. 30 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ విలువైన ఆస్తి లావాదేజీలు జరిగినప్పుడు వాటి వివరాలను సబ్-రిజిస్ట్రార్లు తప్పనిసరిగా ఆదాయపు పన్ను (ఐటీ) విభాగానికి తెలియజేయాలి. టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదించినట్లుగా కర్ణాటక స్టాంపులు అలాగే రిజిస్ట్రేషన్ శాఖ ఈ మేరకు రాష్ట్రంలోని అన్ని సబ్-రిజిస్ట్రార్లకు ఆదేశాలు జారీ
అమెరికా ఆర్థిక లోటుపై భయాలు.. టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్ సహా ఐటీ స్టాక్స్ ఢమాల్..
నేడు మే 22న ఐటీ కంపెనీల షేర్లు పడిపోయాయి, అయితే అమెరికా ఫెడరల్ లోటు పెరిగే అవకాశం ఉందనే ఆందోళనలతో వాల్ స్ట్రీట్ సహచరులు ఈ నిర్ణయం తీసుకున్నారు, దీనితో ప్రారంభ ట్రేడింగ్లో నిఫ్టీ ఐటీ ఇండెక్స్ దాదాపు 1.4 శాతం పడిపోయింది.అమెరికా రిపబ్లికన్ శాసనసభ్యులు ప్రస్తుతం పన్ను కోతలతో కూడిన కొత్త బడ్జెట్ ప్రతిపాదనను ఆమోదం
విమానం ఎక్కాలనుకునే వారికీ అఫర్: ఎక్కడికైన రూ.1250కే టికెట్.. కొద్దిరోజులు ఛాన్స్
Air India Express Flash Sale: విమాన ప్రయాణం చేయాలనీ లేదా విమానం ఎక్కాలని కలలు కనే వారికి శుభవార్త. ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ పరిమిత కాలానికి 'ఫ్లాష్ సేల్' ప్రకటించింది. ఈ బంపర్ ఆఫర్ కింద దేశీయ విమానాల ఛార్జీ కేవలం రూ.1250 నుండి ప్రారంభమవుతాయి. అంటే దేశవ్యాప్తంగా ఒక నగరం నుండి మరొక నగరానికి
టెస్లా బంపర్ ఆఫర్.. ఢిల్లీ కుర్రాడికి వెయ్యి కోట్ల జీతం, టెక్ దిగ్గజాల కంటే ఎక్కువే..
Who is Tesla CFO Vaibhav Taneja: ఢిల్లీ యూనివర్సిటీ నుండి చదువు పూర్తి చేసిన వైభవ్ తనేజా ఈ రోజుల్లో వార్తల్లో నిలుస్తున్నారు. ఇందుకు కారణం అతని జీతం ప్యాకేజీ గురించి జరుగుతున్న చర్చ. జీతం పరంగా చూస్తే అతను గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ ఇంకా మైక్రోసాఫ్ట్ సత్య నాదెళ్లలను కూడా అధిగమించారు. నిజానికి
చాబహార్ పోర్టు పై తాలిబాన్ కన్ను: భారత్ అండతో వాణిజ్య విస్తరణ.. పాకిస్తాన్ షాక్..
పాకిస్తాన్తో ఆఫ్ఘనిస్తాన్ సంబంధాలు క్షీణిస్తుండటంతో, న్యూఢిల్లీ అండ్ ఇస్లామాబాద్ మధ్య విద్వేషాలు కొనసాగుతుతుండటంతో తాలిబన్లు ఇప్పుడు ఇండియాతో స్నేహం పెంచుకోవడం మొదలుపెట్టాయి. ది ఎకనామిక్ టైమ్స్ నివేదిక ప్రకారం, తాలిబాన్ ప్రభుత్వం ఇరాన్లోని చాబహార్ ఓడరేవుపై దృష్టి పెట్టాలని నిర్ణయించింది, ఎందుకంటే ఈ ఓడరేవు ప్రస్తుతం భారతదేశం నిర్వహణలో ఉంది అలాగే పాకిస్తాన్ ఓడరేవులపై ఆధారపడటాన్ని తగ్గించే
ఎటువంటి హామీ లేకుండా రూ. 20 లక్షల లోన్, ఎలా అప్లై చేసుకోవాలంటే..
చాలామందికి ఏదైనా వ్యాపారం చేయాలనుకున్నప్పుడు ఎక్కడ అప్పు కాని లోన్ కాని పుట్టే అవకాశం ఉండదు..ఇక బ్యాంకులు అయితే సవాలక్ష డాక్యుమెంట్లు అడుగుతాయి. వాటిని సబ్మిట్ చేసే బదులు చాలా మంది లోన్ వద్దని అనుకుంటూ ఉంటారు. పైగా గ్యారంటీ కూడా అడుగుతారు.. కాబట్టి ఈ రోజుల్లో ఎవరూ గ్యారంటీ ఇవ్వరు.. దీంతో బ్యాంకులు కూడా లోన్లను
వర్షంలో ఉబర్ అడ్డగోలు ఛార్జీ: 12 కి.మీకు రూ.1000! ప్రయాణికుడి మైండ్ బ్లాక్..
కర్ణాటక రాజధాని బెంగళూరులో గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. అయితే ఈ వర్షాల కారణంగా నగరంలోని ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇలాంటి పరిస్థితిలో ఒక వ్యక్తి సోషల్ మీడియాలో ఉబర్ ధరల పెంపు పై పోస్ట్ చేసారు. ఇందులో ఉబెర్ ఇండియా ధరలు ఎందుకు ఎక్కువగా ఉన్నాయంటూ ప్రశ్నించాడు ?
చరిత్రలో తొలిసారిగా సెన్సెక్స్ 1 లక్షకు ? మార్గన్ స్టాన్లీ సంచలన నివేదిక ఇదిగో..
సెప్టెంబర్ 2024 నుండి భారత స్టాక్లలో తగ్గుదల భారతదేశ దీర్ఘకాలిక కథనాన్ని కొనుగోలు చేయడానికి ఒక అవకాశంగా అభివర్ణిస్తూ, గ్లోబల్ బ్రోకరేజ్ సంస్థ మోర్గాన్ స్టాన్లీ జూన్ 2026 నాటికి సెన్సెక్స్కు 89,000 కు చేరుకుంటుందని కొత్త లక్ష్యాన్ని ఇచ్చింది . ప్రస్తుత మార్కెట్ తగ్గుదలని భారత దీర్ఘకాలిక పెట్టుబడి అవకాశంగా చెబుతున్న గ్లోబల్ బ్రోకరేజ్ సంస్థ
విశాల్ మెగా మార్ట్ అసలు కథ : ఒక్క తప్పుతో అమ్మకానికి.. వేల కోట్ల నష్టం..
శారీరక వైకల్యం, ఆర్థిక పరిస్థితులు కూడా అతని విజయాన్ని ఆపలేకపోయింది. డిగ్రీని పక్కన పెట్టి, ఉద్యోగాలకు దూరంగా ఉంటూ రాబోయే కాలం స్టోర్లు, సూపర్ మార్కెట్లదేనని గ్రహించాడు. రేషన్ నుండి బట్టలు, కూరగాయలు ఒకటేంటి అన్నీ ఒకే చోట దొరికే రోజులు వస్తాయని ముందే పసిగట్టాడు. ఈ ఆలోచనతోనే ఒక చిన్న ఫోటో షాపు నుండి భారతదేశంలో
ఐటీ రంగంలో స్టాక్స్ కొనేవాళ్లకు బిగ్ అలర్ట్, ట్రంప్ నిండా ముంచేశాడు
ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) స్టాక్లను తమ పోర్ట్ఫోలియోలలో కలిగి ఉన్న పెట్టుబడిదారులకు ప్రస్తుతం అయోమయ పరిస్థితి ఏర్పడింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 90 రోజుల సుంకాల విరామం, భారతదేశం మరియు చైనాతో సహా వివిధ దేశాలతో ఒప్పందాలు కుదుర్చుకోవడానికి కఠినమైన చర్చలు సెంటిమెంట్ను పెంచగా, మూడీస్ ఆర్థిక వ్యవస్థ క్రెడిట్ రేటింగ్లను తగ్గించడం మార్కెట్ దృక్పథాన్ని
చైనాకు భారీ షాకిచ్చిన ఫాక్స్కాన్, భారత్లో రూ.12,500 కోట్ల పెట్టుబడులు
తైవాన్కు చెందిన టెక్ దిగ్గజం Foxconn మరోసారి భారత్లో భారీగా పెట్టుబడులు పెట్టనున్నట్లు ప్రకటించింది. iPhone తయారీకి కీలక సరఫరాదారుగా ఉన్న ఈ సంస్థ, తాజాగా 1.5 బిలియన్ డాలర్లు (సుమారు రూ. 12,500 కోట్లు) పెట్టుబడిని భారత్లో చేసినట్లు తెలిపింది. ఈ పెట్టుబడిని Foxconn యొక్క సింగపూర్ కేంద్రిత యూనిట్, భారత ఉపకంపెనీ అయిన Yuzhan
కేంద్రం ఉచితంగా సబ్సిడీ సిలిండర్ ఇస్తోంది.. PMUY కింద ఎలా అప్లయి చేయాలో తెలుసుకోండి
ప్రధాన మంత్రి ఉజ్వల యోజన అనేది కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం మే 1, 2016న ఉత్తరప్రదేశ్లోని బల్లియా నుండి ప్రారంభించిన ప్రతిష్టాత్మక సామాజిక సంక్షేమ పథకం. ప్రధాన మంత్రి ఉజ్వల యోజన కింద దేశంలోని బిపిఎల్ గృహాలకు అంటే పేదింటి మహిళలకు ఎల్పిజి కనెక్షన్లను అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. గ్రామీణ భారతదేశంలో ఎక్కువగా ఉపయోగించే
టెక్కీలకు గుడ్న్యూస్: రెండన్నరేళ్ల తర్వాత జీతాల పెంపు ! ఐటీ రంగంలో కొత్త ఆశలు..
గ్లోబల్ ఐటీ దిగ్గజం యాక్సెంచర్ (accenture) ఉద్యోగులకు చల్లటి వార్త తెలిపింది. లెవెల్ 8 (అసోసియేట్ మేనేజర్) అలాగే అంతకంటే పై స్థాయి ఉద్యోగులకు 3% నుండి 13% వరకు జీతాల పెంపును కంపెనీ తాజగా ప్రకటించింది. అయితే గత రెండన్నరేళ్లలో మొదటిసారి జీతాల పెంపు చేయడంతో ఉద్యోగుల్లో కొంత ఉత్సాహం నెలకొంది. అంతేకాకుండా చాలా కాలం
సామాన్యుడిపై బంగారం, వెండి ధరల పిడుగు.. రూ.2400 పెరిగిన ధర.. కొనేందుకు కష్టాలు..
బంగారం, వెండి ధరలు కొండెక్కాయి. నిన్న, మొన్నటివరకు స్వల్పంగా పెరుగుతూ తగ్గుతూ వస్తున్న ధరలు నేడు మాత్రం ఒక్కసారిగా పసిడి ప్రియులకు షాకిచ్చాయి. ఇక బంగారం కొందామనుకున్న కస్టమర్లు నేటి పెంపుతో కంగుతిన్నారు. ఇందుకు ముఖ్య కారణం వందలలో పెరుగుతూ వస్తున్న రేట్లు ఇవాళ వేలల్లో చేరింది. మరోవైపు శుభకార్యాలు, పెళ్లిళ్ల సీజన్లో బంగారం, వెండి ఎక్కువ
ఎలాన్ మస్క్తో ట్రంప్కు చెడిందా ? షాకింగ్ విషయాలు వెలుగులోకి..
టెస్లా CEO, డోనాల్డ్ ట్రంప్ పరిపాలనలో ప్రముఖ వ్యక్తి అయిన ఎలోన్ మస్క్ పాత్ర క్రమంగా మసకబారుతున్నట్లు తెలుస్తోంది. ఫెడరల్ బడ్జెట్ను తగ్గించడానికి తీసుకువచ్చిన టెక్ బిలియనీర్ నుండి పరిపాలన గణనీయమైన వెనక్కి తీసుకోవడంతో అధ్యక్షుడు ట్రూత్ సోషల్లో తన 'ఫస్ట్ బడ్డీ' గురించి ప్రస్తావించడం మానేశారు . ఈ నెలాఖరు నాటికి మస్క్ ప్రభుత్వ సామర్థ్య
మీ చిన్న బుర్రకు పదును పెడితే ఇంటి నుండే లక్షలు సంపాదించవచ్చు.. ఎలాగో తెలుసుకోండి
ఈ రోజుల్లో.. మనం చూస్తున్న ఒక ట్రెండ్ ఏమిటంటే, జాబ్ చేసే వారు కూడా సొంతంగా వ్యాపారం ప్రారంభించాలని ఆలోచిస్తున్నారు. డిజిటల్ ప్రపంచం వేగంగా అభివృద్ధి చెందుతున్నప్పటికీ, డబ్బు సంపాదించడానికి అనేక మార్గాలు అందుబాటులో ఉన్నాయి. కానీ, అందరికీ వాటి గురించి తెలియదు. మీరు కూడా అనుభవం లేకుండా డబ్బు (online income ideas) సంపాదించాలనుకుంటున్నారా? కేవలం
బంగారం, క్రిప్టో కరెన్సీ కాదు.. భూమి నిజమైన ఆస్తి: రియల్ ఎస్టేట్ ఎందుకంత ఇష్టం అంటే ?
భారతదేశంలో మధ్యతరగతి ప్రజలు ఒక మంచి అపార్ట్మెంట్లలో ఫ్లాట్, సొంత స్థలం కోసం హోమ్ లోన్ తీసుకుంటుంటారు. కానీ మన దేశంలోని అత్యంత ధనవంతులు అంటే సూపర్ రిచ్లు మాత్రం వేరే ప్రపంచంలో నివసిస్తున్నారు. ఎందుకంటే వీళ్ళు స్టాక్ మార్కెట్ షేర్లు, క్రిప్టో కరెన్సీ వంటి పెట్టుబడులను పక్కన పెట్టి భూమి, రియల్ ఎస్టేట్ ఆస్తులపై ఎక్కువ
బ్యాంకు లాకర్ వాడుతున్నారా.. ప్రైవేట్ లేదా ప్రభుత్వం ఏది బెస్ట్ అంటే..?
మీ డబ్బు, సంపాదన, ఆభరణాలు, ముఖ్యమైన పేపర్స్ లేదా డాకుమెంట్స్ &విలువైన వస్తువులను జాగ్రత్తగా, సురక్షితంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే ఇంట్లో ఉంచుకుంటే కొన్ని సందర్భాలో చోరీకి గురయ్యే ప్రమాదం ఉంది. మీరు మీ విలువైన వస్తువులను సురక్షితమైన ప్రదేశంలో పెట్టాలనుకుంటే బ్యాంకు లాకర్ అందుకు సేఫ్ అని పరిగణిస్తారు. కానీ బ్యాంకు లాకర్లలో
హైదరాబాద్లో పుంజుకున్న రియల్ బూమ్.. ఐటీ దుకాణం బంద్ అయినట్లే
తెలంగాణ రాజధాని, విశ్వనగరంగా పేరుగాంచిన హైదరాబాద్ ఒక డైనమిక్ రియల్ ఎస్టేట్ పవర్హౌస్గా తన స్థానాన్ని వేగంగా పటిష్టం చేసుకుంటోంది. బహుళ రంగాల వృద్ధి, వ్యూహాత్మక మౌలిక సదుపాయాల అభివృద్ధి, అభివృద్ధి చెందుతున్న కాస్మోపాలిటన్ సంస్కృతి ద్వారా పురుడు పోసుకున్న పోసుకున్న ఈ నగరం నివాస, వాణిజ్య, గిడ్డంగుల విభాగాలలో గణనీయమైన విస్తరణను చూస్తోంది. రియాల్టీ సేవల
అమెరికా వీసాలు ఇవ్వండి మహాప్రభో.. ట్రంప్ను వేడుకుంటున్న భారతీయులు
అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యాక భారతీయులకు వీసాలు కష్టాలు పెరిగాయి. అమెరికా వీసాల కోసం భారత్లో చాలామంది చకోర పక్షుల్లా ఎదురుచూస్తున్నారు. ఇండియన్లు వీసా అపాయింట్మెంట్ కోసం నెలల తరబడి ఎదురుచూస్తున్నారు. హైదరాబాద్, ఢిల్లీ, ముంబయి, చెన్నై లాంటి ప్రధాన నగరాల్లో B1/B2 వీసా అపాయింట్మెంట్ కోసం వేచి ఉండే సమయం 7.5 నుంచి 13.5
వర్క్ ఫ్రం హోం కావాల్సిందే.. కంపెనీలకు ఐటీ ఉద్యోగులు షాక్
బెంగుళూరును భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో IT ఉద్యోగులు మేము ఆఫీసుకు రాలేమని తెగేసి చెబుతున్నారు. వరదలతో కొట్టుకుపోతామని అందువల్ల తగ్గే వరకు ఇంటి దగ్గర నుంచే పని చేస్తామని కంపెనీలకు స్పష్టం చేస్తున్నారు. ఇక బెంగుళూరు నగరంలో వరుసగా కురుస్తున్న వర్షాలు, పాతకట్టు డ్రెయినేజ్, నీటిలో మునిగిన రోడ్ల కారణంగా నగర జీవనం స్తంభించింది.Manyata
హైదరాబాద్లో రూ. 20 లక్షలు పెట్టుబడి పెడితే రూ.1 కోటి లాభం, త్వరపడండి
రియల్ ఎస్టేట్ అంటే డబ్బు ఎప్పటికో వస్తుంది అనే భావన ఇప్పటికీ చాలామందిలో ఉంది. కానీ, సరైన టైమింగ్తో, సరైన డెవలపర్తో కలిసి ఇన్వెస్ట్ చేస్తే, returns unimaginable అయ్యే అవకాశం ఉంటుందని ప్రముఖ fintech influencer శరణ్ హెగ్డే చెబుతున్నారు. ఆయన LinkedIn పోస్ట్లో పంచుకున్న ఒక ఉదాహరణ ప్రకారం - కొన్ని సంవత్సరాల క్రితం
మహిళలకు ఎపి సియం గుడ్ న్యూస్: ఇక రాష్ట్రంలో ఉచిత బస్సు ప్రయాణం షురూ!
తెలంగాణలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం సక్సెస్ కావడంతో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లోనూ అదే విధమైన పథకం అమలులోకి రానుంది. దింతో ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వ సంక్షేమ వాగ్దానాలను నెరవేర్చడానికి కట్టుబడి ఉందని మరోసారి స్పష్టం చేశారు. 15 ఆగస్టు స్వాతంత్ర దినోత్సవం నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని తాజాగా ప్రకటించారు. {image-freebussche1-1747729029.jpg
భార్య తోడుంటే కోటిన్నర మీదే ! ఈ ప్రభుత్వ స్కింతో కనక వర్షం కురుస్తుంది..
మీరు మీ జీవితం మొత్తం ఒక్క జీతంతోనే గడపలేరు. ఎందుకంటే పదవీ విరమణ తరువాత మీ జీతం డబ్బు తగ్గుతుంది. ఇలాంటి సమయంలో ఖర్చుల నుండి బయట పడాలంటే మీకు మంచి ముందస్తు పెట్టుబడులు ఉండాలి. ఇందుకు మీరు పదవీ విరమణ కోసం స్మార్ట్ ఫండ్ సృష్టించాలనుకుంటే PPF ఒక గొప్ప అప్షన్. మీరు ఈ పథకంలో
కలిసొస్తున్న బంగారం, వెండి.. రూ.4500 తగ్గిన ధర.. ఇవాళే మంచి ఛాన్స్..
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న పసిడి ప్రియులకు తీపి కబురు అందింది. నేడు బంగారం, వెండి ధరలు ఒక్కసారిగా పడిపోయాయి. దింతో తులం ధర రూ.450 నుండి రూ.490 మేర తగ్గింది. అయితే ఈ వారంలో పసిడి ధరలు దిగిరావడం మంచి విహాయం అని చెప్పవచ్చు. అలాగే గోల్డ్ షాపింగ్ చేసే వారికీ కూడా సరైన సమయం.
యూట్యూబ్ పేరుతో వీడియోలు.. సమాచారం లీక్ చేసినందుకు ఎంత ఇచ్చారంటే..?
భారతదేశపు యూట్యూబర్ అండ్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ జ్యోతి మల్హోత్రాని ప్రస్తుతం వివాదాలు చుట్టుముట్టాయి. ఆమెయూట్యూబ్ కంటెంట్ పై వార్తల్లో నిలవలేదు కానీ ఆమెపై తీవ్రమైన ఆరోపణలు వచ్చాయి. వీటిని నిజంగా ఎవరు అంత ఈజీగా నమ్మలేరు కూడా. అవును, హర్యానాలోని హిసార్ నివాసి అయిన జ్యోతి మల్హోత్రా ఒక పాకిస్తానీ గూఢచారి (ISI స్పై ఏజెంట్).
ఆర్బీఐ కీలక ప్రకటన.. త్వరలో రూ.20 కొత్త నోట్లు.. పాత నోట్లకు ఏమవుతుందంటే ?
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బిఐ) త్వరలో మహాత్మా గాంధీ (కొత్త) సిరీస్ కింద కొత్త రూ.20 నోట్లను విడుదల చేయనుంది. ఈ నోట్లపై ప్రస్తుత ఆర్బిఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా సంతకం ఉంటుంది. అయితే కొత్త నోట్ల డిజైన్ ఇంకా ఫీచర్లు ఇప్పటికే చెలామణిలో ఉన్న నోట్లలాగానే ఉంటాయి. ఇంకా పాత 20 రూపాయల నోట్లు
ముఖేష్ అంబానీ ఇంటిని రూ.2కే చూడొచ్చు..? కానీ ఒక కండిషన్...
మీరు కూడా ముఖేష్ అంబానీ ఇంటికి చూడాలనుకుంటున్నారా... అయితే మీ కోరిక ఈజీగా నెరవేరుతుంది, అది కూడా కేవలం 2 రూపాయలకే. అవును నిజమే.. ఇప్పుడు మీరు ముఖేష్ అంబానీ చిన్నప్పటి ఇంటిని సందర్శించవచ్చు. గుజరాత్లోని చోర్వాడ్లో ఉన్న ధీరూభాయ్ అంబానీ మెమోరియల్ హౌస్ ఒకప్పుడు ముఖేష్ అంబానీ, అతని కుటుంబ పూర్వీకుల ఇల్లు, ఇప్పుడు ఈ
మీరు ప్రతిరోజు సంపాదిస్తుంటారా.. ఇన్వెస్ట్ చేసేందుకు ఇదే మీకు బెస్ట్ అప్షన్..
మ్యూచువల్ ఫండ్స్ సంస్థలు ఇప్పుడు డైలీ సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ (SIP)లను ప్రవేశపెట్టాయి. దింతో ఇప్పుడు మీరు ప్రతిరోజు కూడా SIP మ్యూచువల్ ఫండ్లో నిర్ణయించిన మొత్తాన్ని పెట్టుబడి పెట్టవచ్చు. డైలీ SIPలు ప్రతిరోజు వేతనం లేదా డబ్బు సంపాదించే వారికి చాల ఉపయోగపడుతుంది. కొన్ని అధ్యయనాలు సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ (SIPలు) ప్రతిరోజు,
బంగారం ధరలు రూ. 88 వేలకి తగ్గుతాయా ? ఇన్వెస్టర్లు ఎం చేయాలి.. నిపుణుల అంచనా..
బంగారం ధరలు గత కొద్దిరోజులుగా పరిశీలిస్తే డౌన్ ట్రెండ్ కొనసాగిస్తుంటే, పసిడి ప్రియులకు గత కొన్ని రోజులుగా షాక్ల మీద షాక్లు తగులుతున్నాయి. ఏప్రిల్ 22న MCXలో నమోదైన 10 గ్రాముల బంగారం ధర ఆల్టైమ్ హై రూ.99,358 నుండి ధరలు ఏకంగా 7% కుప్పకూలాయి. దింతో గత డిసెంబర్ తర్వాత 50 రోజుల సగటు కంటే
షూ పెట్టుకున్నందుకు 24 వేల జరిమానా : బెంగళూరులో వింత కేసు!
ఎతైన అపార్టుమెంట్లలో ఉండటం అంటే అంత ఈజీ కాదు... ఎందుకంటే ఈ రోజుల్లో ఇల్లు కట్టడానికి బదులు అపార్టుమెంట్లలో ఫ్లాట్ కొనడానికీ ఎక్కువ ఇష్టపడుతున్నారు. ఇందుకు చాలా కారణాలు ఉన్నాయి. అయితే అపార్టుమెంట్లలో ఫ్లాట్ కొనడానికి ఎంత ఖర్చు అవుతుందో అందుకు తగ్గట్టుగానే మెయింటెనెన్స్ ఖర్చు కూడా అవుతుందనేది నిజం. ఇందుకు నిదర్శం ఈ సంఘటనే. {image-shoeraks1-1747640614.jpg
బంగారం, వెండి ధరల పిడుగు.. రూ.3500 పెరిగిన ధర.. సామాన్యుడికి కన్నీళ్లే..
నేడు బంగారం, వెండి ధరలు పసిడి ప్రియులకి షాకిచ్చాయి. దింతో 10 గ్రాముల ధర రూ.350 నుండి రూ.380 వరకు పెరిగింది. అలాగే వెండి ధర కూడా పసిడి బాటలోనే ఇవాళ ఒక్కరోజే రూ.1000 పెరిగింది. ప్రస్తుతం 1 గ్రాము 22 క్యారెట్ల ధర రూ.35 పెరిగి రూ.8,755, 24 క్యారెట్ల ధర రూ.38
జొమాటో, స్విగ్గీ కస్టమర్లకు షాక్: ఇకపై వర్షం పడితే కూడా ఎక్స్ట్రా ఛార్జీలు..!
మీరు స్విగ్గీ లేదా జొమాటో నుండి ఎక్కువగా ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్ చేస్తుంటారా..? ముఖ్యంగా మీరు జొమాటో గోల్డ్ లేదా స్విగ్గీ వన్ సబ్స్క్రిప్షన్ తీసుకున్నారా..? అయితే ఈ వార్త మీ కోసమే.. ఈ ఫుడ్ డెలివరీ యాప్స్ లాయల్టీ ప్రోగ్రామ్ యూజర్లకు గతంలో ఉన్న 'రెయిన్ సర్ఛార్జ్' మినహాయింపును తొలగించాయి. అంటే ఇప్పటి నుండి వర్షం
బంగారం కొంటున్నారా.. అయితే ఈ 5 విషయాలను చెక్ చేయడం మర్చిపోవద్దు!
బంగారం ధర గత కొంత కలంగా ఆకాశాన్ని తాకుతుంది. దింతో ప్రజలు బంగారాన్ని కొనడానికి మాత్రమే కాకుండా పెట్టుబడిగా కూడా చూస్తున్నారు. మన దేశంలో నకిలీ నోట్లలగే నకిలీ బంగారం, బంగారం అమ్మకాల మోసాలు జరుగుతున్నాయి. ఇంకా అధిక ధరల కారణంగా మార్కెట్లో నకిలీ బంగారం చూపెట్టి మోసాలకి పాల్పడుతున్నారు. కాబట్టి బంగారం కొనుగోలు చేసే కస్టమర్లు
ఐఎంఎఫ్ రూ.19,500 కోట్లు ఇచ్చినా పాకిస్తాన్ పరిస్థితి బాగుపడదు ! ఇవే అసలు కారణాలు
పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితి చాలా కాలంగా దారుణంగా ఉంది. భారతదేశంతో దిగజారుతున్న సంబంధాలు పాక్ దేశ ఆర్థిక పరిస్థితిపై దెబ్బ కొట్టాయి. మే 9న ఇండియా పాక్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతల మధ్య అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF) పాకిస్తాన్ కి 2.3 బిలియన్ డాలర్ల అంటే సుమారు రూ. 19,500 కోట్ల ఆర్థిక ప్యాకేజీని ఆమోదించింది.
ఆర్బిఐ పెద్ద గిఫ్ట్.. తగ్గనున్న రెపో రేటు.. ఇక హోమ్, కార్ లోన్స్ చౌకగా..?
మీరు ఇల్లు లేదా కారు లోన్ తీసుకోవాలని ఆలోచిస్తున్నారా... అయితే ఈ వార్త మీకోసమే. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరోసారి రెపో రేటులో పెద్ద కోతను పరిశీలిస్తోంది. ఈ సంవత్సరం జూన్ నుండి దీపావళి వరకు రిజర్వ్ బ్యాంక్ (RBI) మూడు ద్రవ్య విధాన కమిటీ (MPC) సమావేశాలు జరగనున్నాయి, ఈ తరుణంలో రెపో రేటును
ట్రైన్లో ఫోన్ పోయిందా ? నో టెన్షన్ ! ఇప్పుడు ఇలా ఈజీగా పట్టిస్తుంది !
రైలులో ప్రయాణం చేసేటప్పుడు మీ మొబైల్ ఫోన్ పోయిందని కంగారు పడుతున్నారా..? అయితే ఇకపై ఆ భయం అక్కర్లేదు. ఎందుకంటే అత్యాధునిక టెక్నాలజీ సాయంతో రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (RPF) మీ ఫోన్ను వెంటనే కనిపెడుతుంది. దీని కోసం ఇండియన్ రైల్వే, టెలికమ్యూనికేషన్స్ శాఖలు కలిసి పని చేస్తున్నాయి. పైలట్ ప్రాజెక్ట్ సూపర్ హిట్:
బయ్ కాట్ టర్కీ ట్రేండింగ్.. టూరిజం పై ఎఫెక్ట్.. ఎవరికి ఎక్కువ నష్టమంటే ?
పహల్గామ్లో ఉగ్రవాద దాడి తర్వాత భారతదేశం పాకిస్తాన్పై సైనిక చర్య తీసుకుంది. పాకిస్తాన్పై భారతదేశం తీసుకున్న చర్యకు వ్యతిరేకంగా టర్కీ నిరసన తెలిపినందుకు అక్కడి ప్రజలు ఇప్పుడు లక్ష్యంగా మారారు. దింతో సోషల్ మీడియాలో టర్కీని బహిష్కరించండి అంటూ ట్రెండింగ్ మొదలైంది. భారతదేశానికి వ్యతిరేకంగా ఆయుధాలను ఉపయోగిస్తున్న టర్కీని వాణిజ్యపరంగా బహిష్కరించాలని ప్రజలు అంటున్నారు. పాకిస్తాన్ భారతదేశానికి
బంగారం మళ్లీ పైపైకి.. ఒక్కసారిగా రూ.1000 పెరిగిన ధర.. కస్టమర్లకు షాక్..
నేడు బంగారం ధర మరోసారి భగ్గుమంది. నిన్న శాంతించాయనుకున్న రేట్లు కాస్త నేడు ఒక్కసారిగా పెరిగాయి. దింతో 10 గ్రాముల పసిడి ధర రూ.110 నుండి రూ.120 దాకా పెరిగింది. మరోవైపు వెండి మాత్రం స్థిరంగా కేజీకి రూ.97000 వద్ద ఉంది. ఈ వారం మొత్తంలో చూస్తే బంగారం ధర రూ.370కి పైగా తగ్గగా, రూ.230కి పైగా
బెంగళూరులో 1RK అపార్ట్మెంట్ల ట్రెండ్ : విద్యార్థులు, టెక్కీల్లో ఎందుకంత డిమాండ్ ?
దేశ ఐటీ రాజధాని బెంగళూరు రియల్ ఎస్టేట్ మార్కెట్లో కొత్త ట్రెండ్ కనిపిస్తోంది. ఒక రూమ్, వంటగది అంటే 1RK ఫ్లాట్లకు ప్రస్తుతం డిమాండ్ బాగా పెరిగింది. ముఖ్యంగా ఐటీ రంగంలో పనిచేసే దీనిని చాలా ఇష్టపడుతున్నారు. ఇందుకు కారణం పెరుగుతున్న అద్దె ఖర్చులు. ఆఫీస్ వెళ్లేందుకు ట్రాఫిక్ నుండి బయటపడడానికి చాలా మంది వీక్ డేస్
71 హాస్పిటల్స్, 5వేల ఫార్మసీలు.. 92 ఏళ్ల అతని ఆలోచన దేశ ఆరోగ్య రంగాన్నే మార్చేసింది.
దేశంలోనే అతిపెద్ద హాస్పిటల్ నెట్వర్క్ను స్థాపించిన ఆదర్శనీయుడి కృషి భారతదేశ ఆరోగ్య సంరక్షణ రంగాన్నే మార్చేసింది. ఆయనే డాక్టర్ ప్రతాప్ సి. రెడ్డి. 92 ఏళ్ల వయసులో కూడా ఆయన ప్రతిరోజూ ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ఆఫీసులోనే ఉంటారు. వారానికి ఆరు రోజులు పని చేసే డాక్టర్ రెడ్డిని చూస్తే
విరాట్ కోహ్లీ గురువుని చూసారా ? అతనికి ఒక్క రోజుకి ఎంత ఖర్చవుతుందో తెలుసా..
భారత క్రికెట్ టీంలో ప్రస్తుతం అందరి ఫెవరెట్ బ్యాట్స్ మ్యాన్ విరాట్ కోహ్లీ తాజాగా టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి మీకు తెలిసిందే. అయితే రిటైర్మెంట్ ప్రకటించిన వెంటనే కోహ్లీ తన భార్య అనుష్క శర్మతో కలిసి ప్రేమానంద జీ మహారాజ్ ఆస్థానానికి వెళ్లారు. ప్రేమానంద జీ మహారాజ్ ఆస్థానంలో విరాట్ కోహ్లీ, అనుష్క
మీ చెక్కు బౌన్స్ అయిందా ? లైట్ తీసుకోకండి.. లేదంటే క్రెడిట్ స్కోర్ ఖతం !
చెక్ బౌన్స్... చాలామంది దీన్ని చిన్న విషయంగా లైట్ తీసుకుంటుంటారు. కానీ నిజంగా దీని వల్ల మీ ఆర్థిక భవిష్యత్తు ప్రభావం అవడమే కాకుండా తీవ్రంగా నష్టపోవాల్సి రావొచ్చు. మన దేశంలో చెక్ బౌన్స్ కేసులు నేటికీ కూడా రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. మీ అకౌంట్లో డబ్బు లేకపోవడం వల్ల చెక్ బౌన్స్ అయితే మీరు ఊహించని విధంగా
ఇప్పుడు మీరూ దుబాయిలో హాయిగా 10 ఏళ్లు ఉండొచ్చు.. ఎవరెవరికి ఛాన్స్ ఉందంటే !
దుబాయ్ అనగానే చాలామంది ఒక్కసారైన వెళ్ళాలి అనుకుంటారు. కానీ అక్కడే స్థిరపడాలని, వ్యాపారం చేయాలని చాలామందికి ఉంటుంది. అలాంటి వారి కోసం ఇప్పుడు యూఏఈ ప్రభుత్వం ఒక అదిరిపోయే అవకాశం కల్పిస్తోంది. అదే గోల్డెన్ వీసా ప్రోగ్రామ్. ఈ వీసా ఉంటే ఏకంగా 10 ఏళ్ల పాటు యూఏఈలో హాయిగా ఉండొచ్చు. అయితే ఈ వీసా ఎవరికి
కెనడా విదేశాంగ మంత్రిగా తొలి భారతీయ మహిళ: అసలు ఎవరు ఈ అనితా ఆనంద్ ?
కెనడియన్ రాజకీయాల్లో సరికొత్త చరిత్ర నెలకొంది. కెనడా నూతన విదేశాంగ మంత్రిగా భారత సంతతికి చెందిన అనితా ఆనంద్ తాజాగా ప్రమాణ స్వీకారం చేశారు. అతిముఖ్యమైన విషయం ఏమిటంటే అనిత పవిత్ర హిందూ గ్రంథం భగవద్గీతపై చేయి వేసి పదవీ ప్రమాణం చేసారు, దీనిని బట్టి ఆమెకు భారతీయ సంస్కృతి పట్ల ఎంత అనుబంధం ఉందో మీరు
జానీవాకర్ నుండి బ్లూ లేబుల్ వరకు, పాకిస్తాన్లో మద్యం ధర ఎంతంటే ?
మన భారతదేశంలో సుమారు 16 కోట్ల మంది మద్యం తాగుతుండగా, పాకిస్తాన్లో మద్యం తాగే వారి సంఖ్య మాత్రం చాలా తక్కువ. అయితే ఇంగ్లీష్ బ్రాండెడ్ మద్యం జానీ వాకర్ బ్లాక్ లేబుల్ ధర ఇండియాతో పోల్చితే పాకిస్థాన్లో ఎంత ఉంటుందో మాకు తెలుసా... భారతదేశం అలాగే పాకిస్తాన్ నేడు రెండు వేర్వేరు దేశాలు,
ట్రంప్ టవర్స్ సెన్సేషన్.. ఓపెనింగ్ రోజే రికార్డ్ సేల్స్.. చూస్తే షాకవ్వాల్సిందే !
రియల్ ఎస్టేట్ మార్కెట్ పడిపోతుందని భావిస్తే మీరు పొరబడినట్లే. అవును... తాజాగా ట్రంప్ టవర్స్ ప్రారంభం జరిగింది. విశేషం ఏంటంటే గురుగ్రామ్లో నిర్మించిన ఈ ట్రంప్ టవర్స్ లోని 298 లగ్జరీ ఫ్లట్లన్నీ ఓపెనింగ్ రోజే అమ్ముడయ్యాయి. వీటి ధర రూ.8 కోట్ల నుంచి రూ.15 కోట్ల మధ్య ఉంటుంది. ఆశ్చర్యకరమైన మరో విషయం ఏంటి అంటే
పోర్టుల ద్వారా ఏపీ అభివృద్ధి.. 1000 కిలోమీటర్ల తీరంతో చంద్రబాబు మాస్టర్ ప్లాన్..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రంలోని 1,000 కిలోమీటర్ల పొడవైన తీరప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకు కీలక ప్రణాళికను ప్రకటించారు. అలాగే ప్రతి 50 కిలోమీటర్ల దూరంలో ఓడరేవులు లేదా ఫిషింగ్ హార్బర్లను నిర్మించడం ద్వారా నౌకాశ్రయ ఆధారిత ఆర్థిక వ్యవస్థను సృష్టించడమే లక్ష్యం అని తెలిపారు. ఈ ప్లాన్ రాష్ట్ర ఆర్థిక వృద్ధిని వేగవంతం చేస్తుందని,
ఉద్యోగులకు షాక్ ఇచ్చిన మైక్రోసాఫ్ట్: ఒకేసారి 6800 మందిని ఇంటికి !
microsoft layoffs: టెక్ రంగాన్ని ఉద్యోగాల తొలగిపులు పట్టిపీడిస్తున్నాయి. ఈ ఏడాది మొదటి నుంచే చాల కంపెనీలు ఇప్పటివరకు వేల మందిని ఇంటికి పంపాయి. ఈ తరుణంలోనే తాజాగా మైక్రోసాఫ్ట్ మరోసారి తొలగింపులు చేపట్టింది. ఈసారి ఏకంగా 6800 మందికి పైగా ఉద్యోగులు తొలగించనుంది. ఈ తొలగింపుల ప్రభావం ప్రతి స్థాయిలో, ప్రతి టీంలో ఇంకా ప్రతి
కుప్పకూలిన బంగారం.. 5వేలు తగ్గిన ధర.. కొనేందుకు జనాల క్యూ..
నేడు బుధవారం ఉదయం బంగారం ధరలు ఒక్కసారిగా కుప్పకూలాయి. నిన్న మొన్న పెరుగుతూ షాకిచ్చిన రేట్లు, ఇవాళ మాత్రం భారీగా పతనమయ్యాయి. దింతో 22 క్యారెట్ల బంగారం ధర ఏకంగా గ్రాముకు రూ.50 తగ్గి రూ.8,805కి చేరుకుంది. ఇక 24 క్యారెట్ల బంగారం ధర మరింతగా పతనమై గ్రాముకి రూ.54 తగ్గి రూ.9,606 వద్ద ట్రేడవుతోంది. అంతేకాక
మీ డబ్బు పై ఎక్కువ వడ్డీ కావాలా.. పోస్ట్ ఆఫీస్ బెస్ట్ సేవింగ్స్ స్కీమ్స్ ఇదిగో..
post office savings schemes: తాజాగా బ్యాంకులు ఫిక్స్డ్ డిపాజిట్లపై (FD) వడ్డీని తగ్గించిన సంగతి మీకు తెలిసిందే. అయితే ఆర్బిఐ వరుసగా రెండుసార్లు రెపో రేటును తగ్గించిన తర్వాత బ్యాంకులు ఈ కోత విధించాయి. FDలపై వడ్డీ రేట్ల తగ్గింపు కారణంగా ఎక్కువగా నష్టపోయేది సీనియర్ సిటిజన్లు ఇంకా రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడని పెట్టుబడిదారులు. అయితే
బీర్ కష్టాలు: మండే వేసవిలో చుక్క దొరక్క మందుబాబులు.. ఎందుకీ పరిస్థితి?
వేసవి కాలం వచ్చిందంటే చాలు, చల్లని ఆహార పదార్థాలతో పాటు చల్లని పానీయాలకు విపరీతమైన డిమాండ్ ఉంటుంది. ముఖ్యంగా ఎండ వేడిమికి తట్టుకోలేక చాలామంది బీర్ తాగడానికి ఆసక్తి చూపిస్తారు. సాధారణ రోజులతో పోలిస్తే, సమ్మర్లోనే బీర్లకు ఎక్కువ గిరాకీ ఉంటుంది. వేసవి తాపం నుండి ఉపశమనం పొందడానికి చాలామంది బీరును ఒక మంచి అప్షన్'గా భావిస్తారు.
ఐపీఎల్ ద్వారా బీసీసీఐ ఎంత సంపాదిస్తుందో తెలుసా.. టికెట్ల నుండి టీవీ రైట్స్ వరకు..
భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) IPL 2025 కోసం కొత్త షెడ్యూల్ను ప్రకటించింది. గత కొద్దిరోజులుగా భారతదేశం-పాకిస్తాన్ ఉద్రిక్తతల కారణంగా IPL మధ్యలో ఆగిపోయిన సంగతి మీకు తెలిసిందే. ఈ తరుణంలో ఇప్పుడు కాల్పుల విరమణ ప్రకటించాక తిరిగి ప్రారంభించనుంది. ఐపీఎల్ మ్యాచ్లు ఎప్పుడు జరుగుతాయి, ఫైనల్ మ్యాచ్ జరిగే తేదీ ఎప్పుడు, ఐపీఎల్ మ్యాచ్
భారతీయ రైల్వే కీలక నిర్ణయం: టికెట్ బుకింగ్లో కొత్త రూల్స్..
Ticket Booking rules: మీరు లేదా మీ ఫ్యామిలీ ఎక్కువగా రైలులో ప్రయాణిస్తుంటారా... అయితే ఈ వార్త మీకు ఉపయోగపడొచ్చు. అవును, ఇండియన్ రైల్వే ప్రయాణీకుల టికెట్ బుకింగ్కు సంబంధించిన రూల్స్ గతంలో కంటే ఇప్పుడు మరింత కఠినంగా చేసింది. ఈ మార్పులు ఎమర్జెన్సీ కోటా రిజర్వేషన్ కింద చేసింది. ఎమర్జెన్సీ కోటా కింద ప్రజలు నిజంగా
బంగారం, వెండి తగ్గేదెలే.. రూ.1500 పెరిగిన ధర.. లక్షకి పెరిగే ఛాన్స్ !
నేడు 13 మే 2025న తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. దింతో 22 క్యారెట్ల బంగారం ధర గ్రాముకు రూ.15 పెరిగి రూ.8,765 వద్ద కొనసాగుతుండగా నిన్నటి ధర చూస్తే రూ.8,750గా ఉంది. అదేవిధంగా 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర 10 గ్రాములకు రూ.16 పెరిగి రూ.9,562కి పెరగ్గా నిన్నటి ధర చూస్తే
EPFO కొత్త సర్వీస్.. జస్ట్ ఒక్క క్లిక్తో PF వివరాలను ఈజీగా తెలుసుకోవచ్చు..
EPFO SMS service: ఉద్యోగం చేసే ప్రతిఒక్కరికి ప్రోవిడెంట్ ఫండ్ అకౌంట్ ఉంటుంది. అలాగే ప్రతినెల వారి జీతం నుండి కొంత PF అకౌంట్లో జమ అవుతుంది. అయితే ప్రోవిడెంట్ ఫండ్ బ్యాలెన్స్ చెక్ చేయడంలో కూడా మీకు సమస్యలు ఎదురవుతున్నాయా.... లేదా ఒకే క్లిక్తో బ్యాలెన్స్ చెక్ చేయాలనుకుంటున్నారా..? ఆయితే ఈ వార్త మీ కోసమే.
ఇది మిసైల్ కాదు అంతకుమించి.. పాకిస్తాన్ని గడగడలాడించిన దీని గురించి, స్పెషాలిటీ ఏంటి తెలుసా..
మే 10న ఇండియా ఇంకా పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ ప్రకటించాయి, కానీ అంతకు ముందు భారతదేశం పాకిస్తాన్ దేశం లోపల భారీ విధ్వంసం సృష్టించింది. ఈ దాడి భారతదేశ మేడ్ ఇన్ ఇండియా సూపర్సోనిక్ క్రూయిజ్ క్షిపణి (missile) బ్రహ్మోస్ ద్వారా జరిగింది. అయితే ఒక విధంగా చెప్పుకోవాలంటే ఏప్రిల్ 22న పహల్గామ్లో పాక్ మద్దతుగల
'హిందీ నేర్చుకోకపోవడం వల్ల లక్ష కోట్ల నష్టం'..: ఎయిర్ సెల్ ఎందుకు పడిపోయిందో తెలుసా ?
ఒకప్పుడు మొబైల్స్ వాడుకలోకి వచ్చాక టెలికాం రంగంలో కూడా కొత్త కొత్త నెట్వర్కులు పుట్టుకొచ్చాయి. ఆ సమయంలో పదుల సంఖ్యలో నెట్వర్కులు ఉండేవి, కానీ ప్రస్తుతం 5 కంటే తక్కువ టెలికాంలు మాత్రమే ఉన్నాయి. అయితే అప్పట్లో ఉన్న టెలికాం కంపెనీలలో ఎయిర్ సెల్ చాల మందికి గుర్తుండే ఉంటుంది. కానీ కరోనాకి ముందు ఈ టెలికాం
టెస్ట్ క్రికెటుకు కోహ్లీ గుడ్ బై.. యాడ్స్, ప్రొమోషన్స్ సహా అతని ఆస్తులు ఎంతో తెలుసా ?
ఇండియన్ క్రికెట్ టీం స్టార్ బ్యాట్స్మన్ విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించాడు. ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో ఒక పోస్ట్ ద్వారా ఈ విషయాన్నీ తెలిపారు. అయితే విరాట్ కోహ్లీ గురించి ఫ్యాన్స్'కి తెలియని కొన్ని విషయాలు ఇప్పటికి ఆశ్చర్యం కలిగిస్తాయి. ఎందుకంటే కోహ్లీ క్రికెట్ గ్రౌండ్లోనే కాదు, బిజినెస్లోను మంచి ప్లేయర్. అతనికి చాల
చల్లబడ్డ భారత్-పాక్.. సెన్సెక్స్, నిఫ్టీ పరుగులు.. రాకెట్ల దూసుకెళ్తున్న షేర్లు..
ఇండియా పాకిస్తాన్ మధ్య కొనసాగుతున్న ఘర్షణల మధ్య, గత శనివారం ఇరు దేశాలు కాల్పుల విరమణ ప్రకటించాయి. దింతో భారత స్టాక్ మార్కెట్లు ఈరోజు అంటే సోమవారం భారీగా విజృంభించాయి. ఉదయం 10 గంటలకు బిఎస్ఇ సెన్సెక్స్ 2,376 పాయింట్లు అంటే 2.88% పెరిగి 81,830.65కి చేరగా, నిఫ్టీ50 705 పాయింట్లు అంటే 2.94% పెరిగి 24,713
పసిడి ప్రియులకు పండగే.. రూ.1800 తగ్గిన బంగారం ధర.. కొనడానికి ఇదే మంచి టైం !
బంగారం కొనాలనుకునే వారికీ, గోల్డ్ షాపింగ్ లవర్స్'కి ఈ వార్త పండగే. ఏంటంటే నేడు తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధర భారీ తగ్గింది. దింతో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర ఒక్కసారిగా కుప్పకూలి, ఏకంగా 10 గ్రాముల ధరపై రూ.1800 దొగొచ్చింది. నిన్నటి ధరతో పోలిస్తే ఇవాళ బంగారం కొనాలనుకునే వారికి నిజంగా మంచి
1లక్షకి 14 లక్షలు.. 5 ఏళ్లలో అద్భుతం.. లక్షాధికారులని చేస్తున్న షేర్స్ ఇవే..
గత 5 ఏళ్లలో డిఫెన్స్ షేర్స్ అద్భుతాన్నీ సృష్టిస్తున్నాయి. వీటిలో హిందుస్తాన్ ఏరోనాటిక్స్ (HAL) అండ్ భారత్ ఎలక్ట్రానిక్స్ (BEL) ఉన్నాయి. HAL అనేది విమానాలు, హెలికాప్టర్లను తయారు చేసే ప్రభుత్వ సంస్థ. BEL డిఫెన్స్ కోసం ఎలక్ట్రానిక్ పరికరాలను తయారు చేస్తుంది. ఈ రెండు కంపెనీలు భారతదేశానికి చాలా ముఖ్యమైనవి. కొంతకాలంగా చూస్తే ఈ స్టాక్స్
20 ఏళ్లకే కోట్లు కొల్లకొడుతున్న తెలుగోడు ! చదువు మానేసి నిర్మాణ రంగంలో సేన్సేన్షన్..
సాధారణంగా 20 ఏళ్ల వయస్సులో యువత చదువుపై దృష్టి పెడుతుంటారు. కొందరు ఇంజనీరింగ్ కాలేజ్ వైపు వెళ్తుంటారు. అలాగే మరికొందరు డాక్టర్ కావాలని, ఇంకొందరు ప్రభుత్వ ఉద్యోగాల కోసం రెడీ అవుతుంటారు. కానీ ఆంధ్రప్రదేశ్లోని గుంటూరుకు చెందిన ప్రదీప్ దేవరకొండ మాత్రం ఈ వయస్సులోనే ఒక సంచలనం సృష్టిస్తున్నాడు. అతను కేవలం 20 ఏళ్ల యువకుడు
భరత్-పాక్ వార్ ! ఎయిర్టెల్ సంచలన నిర్ణయం.. 17 వేల కోట్ల డీల్..
ఒకవైపు భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతుండగా మరోవైపు భారతీయ ప్రముఖ టెలికాం కంపెనీ ఎయిర్టెల్ చైర్మన్ సునీల్ మిట్టల్ ఒక పెద్ద డీల్ కుదుర్చుకునేందుకు సిద్ధమవుతున్నారు. మీడియా నివేదికల ప్రకారం సునీల్ మిట్టల్ చైనా కంపెనీ హైయర్ (Haier ) స్మార్ట్ హోమ్ ఇండియా యూనిట్లో 49 శాతం వాటాను కొనుగోలు చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు
కష్టాల్లో పాకిస్థాన్.. నీళ్లు కట్, పిండి ధర రూ.600.. వేల కోట్ల ఖర్చు..
పహల్గామ్ దాడి జరిగి సరిగ్గా 15 రోజుల తర్వాత పాకిస్తాన్లోని ఉగ్రవాదులపై భారత్ ప్రతీకారం తీర్చుకుంది. ఆపరేషన్ సింధూర్ కింద భారతదేశం నిర్వహించిన వైమానిక దాడిలో చాల మంది తీవ్రవాదులు హతమయ్యారు. కానీ భారతదేశం పాకిస్తాన్పై యుద్ధానికి వెళ్ళాక ముందే పేదరికంలోకి పడిపోతుంది. ఇప్పుడు పాకిస్తాన్ పరిస్థితి ఎలా ఉందంటే సైన్యాన్ని బలపర్చుకోవడానికి ప్రతిరోజూ బిలియన్ల రూపాయలు
ఒక్కసారి పెట్టుబడి పెడితే చాలు.. లైఫ్ టైం పెన్షన్ వస్తుంది.. ఈ స్కిం సూపర్..
ప్రతి ఒక్కరూ జీతం లేదా సంపాదన నుండి కొంత సేవింగ్స్ చేసి సురక్షితంగా ఉండే వాటిలో ఇన్వెస్ట్ చేసేందుకు ప్లాన్ చేస్తుంటారు. ఎందుకంటే ఇలాంటి పెట్టుబడిపై మంచి వడ్డీ వస్తుంది కాబట్టి. ఇండియాలో అతిపెద్ద బీమా సంస్థ LIC అన్ని వయసుల వారికి ఒకటి కాదు, చాల రకాల గొప్ప పాలసీలను అందిస్తుంది. LIC రిటైర్మెంట్ స్కీమ్స్
ఎటిఎంలో 'క్యాన్సల్' బటన్ నొక్కుతున్నారా.. ఆర్బీఐ వార్నింగ్.. నిజమేంటంటే !
సోషల్ మీడియాలో ఒక మెసేజ్ తెగ వైరల్ అవుతోంది . ఈ మెసేజ్ ఏంటంటే ఏటీఎం మెషీన్లో కార్డు పెట్టె ముందు 'CANCEL' బటన్ను రెండుసార్లు నొక్కితే, మీ పిన్ సురక్షితంగా ఉంటుందని చెబుతుంది. ఈ సమాచారాన్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) అందించిందని కూడా మెసేజులో ఉంది. ఆ మెసేజ్ ప్రకారం, ఇలా చేయడం
ఉగ్రవాద దాడిలో మరణిస్తే ఇన్సూరెన్స్ వస్తుందా ? ఎంత వస్తుంది, రూల్స్ ఏంటి ?
insurance policy covergae: ఉగ్రవాదం ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్యగా మారింది. ప్రపంచంలోని సగానికి పైగా ప్రజలు ప్రతిరోజూ ఈ సంక్షోభాన్ని చూస్తున్నారు. కాశ్మీర్లోని పహల్గామ్లో పర్యాటకులపై జరిగిన కాల్పుల్లో 29 మంది మరణించగా, చాలా మంది గాయపడ్డారు. 26/11 ముంబై ఉగ్రవాద దాడుల్లో దాదాపు 166 మంది అమాయకులు మరణించారు. ఆ తరువాత కూడా
OYO కుమ్మేసిందిగా ! 623 కోట్ల లాభం.. ఒక్కో షేరుపై భారీగా ఆదాయం!
హాస్పిటాలిటీ రంగ దిగ్గజం ఓయో 2024-25 ఆర్థిక సంవత్సరంలో రూ.623 కోట్ల లాభాన్ని అందుకుంది. దింతో ఓయో లాభాల పరంగా టాప్ భారతీయ స్టార్టప్గా అవతరించింది. ఓయో వ్యవస్థాపకుడు రితేష్ అగర్వాల్ గురువారం స్వయంగా ఉద్యోగులకు ఈ విషయాన్ని తెలియజేశారు. అయితే ఓయో ఐపీఓ ప్రారంభం ఆలస్యం అవ్వొచ్చు అని భావిస్తున్న సమయంలో ఈ వార్త వెలువడింది.
హైదరాబాద్లో 'కరాచీ బేకరీ' రగడ: పాకిస్తానీ బ్రాండ్ అంటూ నిరసనలు.. క్లారిటీ ఇచ్చిన ఓనర్..
మీరు ఎప్పుడైనా హైదరాబాద్ వెళ్లి ఉంటే మీకు కరాచీ బేకరీ తెలిసే ఉంటుంది. కరాచీ బేకరీలో ఫుడ్ చాల ఫెమస్ అనే పేరు కూడా ఉంది. ప్రస్తుతం భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తత పెరుగుతుంది. ఈ ఉద్రిక్తత మధ్య తెలంగాణ రాజధాని హైదరాబాద్లోని ఒక బేకరీకి వ్యతిరేకంగా నిరసనలు జరిగాయి. ఈ బేకరీ పేరు కరాచీ బేకరీ.
షాపింగ్ ప్రియులకు పండగే.. రూ.1000 తగ్గిన బంగారం.. అస్సలు మిస్సవకండి..
నేడు తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర స్వభారీగా తగ్గింది. దింతో 22 క్యారెట్ల బంగారం ధర ఒక గ్రాముకు ఒక రూ.1115 తగ్గగా, వెండి ధర కేజీకి స్థిరంగా రూ.99 వేల వద్ద ఉంది. నిన్నటి ధరతో పోలిస్తే ఈరోజు అంటే 9 మే 2025 హైదరాబాద్లో 24 క్యారెట్ల బంగారం ధర ఒక గ్రాముకు రూ.9,835
స్వల్పంగా పెరిగిన బంగారం.. షాపింగ్ ప్రియులకు రిలీఫ్.. కొత్త ధరలు ఇవే..
నేడు తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర స్వల్పంగా పెరిగాయి. దింతో 22 క్యారెట్ల బంగారం ధర ఒక గ్రాముకు ఒక రూ.1 పెరగ్గా, వెండి ధర కేజీకి రూ.100 తగ్గింది. నిన్నటి ధరతో పోలిస్తే ఈరోజు అంటే 9 మే 2025 హైదరాబాద్లో 22 క్యారెట్ల బంగారం ధర ఒక గ్రాముకు రూ.9,131 గా ఉంది. నిన్నటి
ఈ ఒక్క షేరుతో మీ పంట పండినట్టే..! 5 ఏళ్లలో1,235% రాబడి.. కొనాలా, అమ్మాలా ?
స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టేవారికి మంచి ఛాన్స్. ప్రముఖ బ్రోకరేజ్ సంస్థ ఆనంద్ రతి ఇన్వెస్ట్మెంట్ సర్వీసెస్ మే నెల కోసం ఒక మంచి స్టాక్ను తీసుకొచ్చింది. అదే APL అపోలో ట్యూబ్స్ (APLAPOLLO). ఈ షేర్ రాబోయే రోజుల్లో ఏకంగా 6.66 శాతం వరకు పెరిగే అవకాశం ఉందని సంస్థ అంచనా వేస్తోంది.
హైదరాబాద్లో టీసీఎస్ భారీ డీల్! ఒక నెల రెంట్ 4 కోట్లు.. రింగ్ తిప్పేస్తున్న రియల్ ఎస్టేట్..
హైదరాబాద్ నగరం మరోసారి ఐటీ కార్యకలాపాలకు కేంద్రంగా నిలిచింది. టెక్ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) నానక్రామ్గూడ ప్రాంతంలో ఒక అత్యాధునిక కమర్షియల్ బిల్డింగ్ రెంట్ తీసుకున్న సంగతి మీకు తెలిసిందే. అయితే ఈ విషయం గురించి ఓ సమాచారం తెలిస్తే మీరు ఆశ్చర్యపోవాల్సిందే. ఏంటంటే ఈ బిల్డింగ్ కోసం టీసీఎస్ నెలకు చెల్లించే రెంట్
పీపీఎఫ్ స్కిం: నెలకి రూ.39 వేల ఆదాయం.. మీ భవిష్యత్తుకు భరోసా..
పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF) అనేది ఒక లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ స్కిం. రిటైర్మెంట్ కోసం ఎక్కువ డబ్బు కావాలనుకునే వారికి ఇది ఒక బెస్ట్ అప్షన్. మీరు ప్రతినెల నెల ఇందులో పెట్టుబడి పెడితే రిటైర్మెంట్ తర్వాత ప్రతి నెల మంచి ఆదాయం పొందవచ్చు. అంతేకాదు, మీ పిల్లల భవిష్యత్తు కోసం కూడా డబ్బు కూడబెట్టుకోవచ్చు.
అర్జంటుగా పిఎఫ్ డబ్బు కావాలా.. ఇలా చేస్తే డైరెక్ట్ అకౌంట్లోకి..
ఎంప్లాయ్ ప్రావిడెంట్ ఫండ్ (EPF) అనేది ఉద్యోగులకు తప్పనిసరిగా అందించే సేవింగ్స్ అండ్ రిటైర్మెంట్ ఫండ్. ఈ ఫండ్ ఉద్యోగ సమయంలో ఇంకా ఉద్యోగం మానేసాక డబ్బు అవసరమైన సమయంలో ఆర్థిక భద్రత కల్పిస్తుంది. అలాగే రిటైర్మెంట్ తర్వాత ఉద్యోగులకు ఒకేసారి పెద్ద మొత్తంలో డబ్బు అందిస్తుంది. EPFO ముఖ్య ఉద్దేశ్యం రిటైర్మెంట్ సేవింగ్స్.
ఆమ్మో ! బంగారం.. నేడు 6 వేలు పెరిగిన ధర.. ఇక కొనడం సామాన్యులకు కళే..
ప్రతిఒక్కరి ఇంట్లో పెళ్లి లేదా ఏదైనా ఫంక్షన్ ఉంటే ముందుగా బంగారం లేదా వెండి కొనాలని ప్లాన్ చేస్తుంటారు. అయితే ప్రస్తుతం ఆకాశాన్ని తాకుతున్న పసిడి, వెండి ధరలు గత కొద్దిరోజులుగా రోజురోజుకి మంటెక్కి పోతున్నాయి. ఇప్పటికే ఒకసారి లక్ష దాటినా తులం ధర తరువాత పడిపోయింది. కానీ మరోసారి లక్ష చేరువవుతూ పరుగులు పెడుతుంది. దింతో
బ్యాంకుల బంపర్ ఆఫర్! పాన్ కార్డు ఉంటే చాలు.. వెంటనే రూ. 5 లక్షలు..
ఈ రోజుల్లో పర్సనల్ లోన్ అంటే చాలా ఈజీ అయింది. జస్ట్ పాన్ కార్డ్ ఉంటే చాలు రూ. 5 లక్షల వరకు లోన్ తీసుకోవచ్చు. ఇందుకు చాల బ్యాంకులు, లోన్ యాప్లు ఇప్పుడు పాన్ కార్డ్ ద్వారా లోన్స్ అందిస్తున్నాయి. నిజానికి, చాలా వరకు వెరిఫికేషన్ ప్రక్రియ PAN ద్వారా అవుతుంది. పాన్ కార్డు ఉపయోగించి