Brahmos: ఎదురులేని భారత బ్రహ్మాస్త్రం.. బ్రహ్మోస్ సత్తా చూసి ఉక్రెయిన్ ఏమందంటే..
Brahmos: మన పురాణాల్లో బ్రహ్మాస్త్రం గురించి చాలామంది వినే ఉంటారు. దాదాపు అటువంటిదే మన దేశం దగ్గరున్న బ్రహ్మోస్ మిసైల్. ఏళ్ల తరబడి అతిపెద్ద ఆయుధ దిగుమతిదారుగా భారత్ కొనసాగుతూ వస్తోంది. అయితే ఈ పరిస్థితిని మార్చడానికి మోదీ సర్కారు ఆత్మనిర్భర భారత్ ను తీసుకొచ్చింది. తద్వారా కొంతమేర ఆయుధ దిగుమతులు తగ్గడమే కాకుండా, ఎగుమతులూ ఊపందుకున్నాయి.
IT news: నాన్-ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్కు గూగుల్ 50 లక్షల ప్యాకేజ్.. అతడు ఏం చదివాడంటే..
IT news: భారీ ప్యాకేజీతో మంచి ఉద్యోగం కేవలం ఇంజనీరింగ్ తోనే సాధ్యమవుతుందని చాలా మంది అనుకుంటారు. కానీ వాస్తవానికి అది నిజం కాదని ఓ నాన్-ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ నిరూపించారు. ఏకంగా అరకోటి జీతంతో ప్రఖ్యాత దిగ్గజ టెక్ సంస్థ గూగుల్ లో కొలువు కొట్టేశాడు. ఆ స్టోరీ ఏంటో, ఎలా ఈ జాబ్ సాధించాడో తెలుసుకుందాం..
అమెరికాతో పోటీగా బెంగళూరులో ఇంటి అద్దెలు.. వైరల్గా మారిన 4bhk డిపాజిట్, రెంట్
Bangalore rents: ఐటీ హబ్ బెంగళూరులో ఇంటి అద్దెలు ఓ రేంజ్ లో ఉంటాయి. ఆ రెంట్స్ వింటేనే సామాన్య మధ్యతరగతి ప్రజలు నోరెళ్లబెట్టాల్సిందే. ఇవి ఒక ఎత్తయితే ఇంట్లో అద్దెకు దిగే ముందు భారీ మొత్తంలో డిపాజిట్ సైతం సమర్పించాల్సి ఉంటుంది. తాజాగా నెట్టింట చక్కర్లు కొడుతున్న ఈ డిపాజిట్ అమౌంట్, రెంటు చూసి ప్రజలు
PM Kisan: రైతులకు శుభవార్త.. పీఎం కిసాన్ 14వ విడత విడుదల..
పీఎం కిసాన్ సమ్మాన్ నిధి (పీఎం కిసాన్) పథకం 14వ విడతను మోడీ ప్రభుత్వం విడుదల చేసింది. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి కింద ప్రభుత్వం రైతులకు ఎన్నో ప్రయోజనాలు కల్పిస్తోంది. ఈ పథకం ద్వారా మోడీ ప్రభుత్వం చిన్న, సన్నకారు రైతులకు మేలు చేస్తోంది. రాజస్థాన్లోని సికార్కు చెందిన 8.5 కోట్ల మంది రైతులకు ప్రధాని
IPO: వచ్చే వారం మార్కెట్లోకి రానున్న ఐదు ఐపీఓలు..
వచ్చే వారం మార్కెట్ లోకి ఐదు ప్రారంభ పబ్లిక్ ఆఫర్లు (IPO) రాబోతున్నాయి. వాటిలో మూడు చిన్న, మధ్యతరహా పరిశ్రమల (SMEలు) నుంచి వస్తుండగా.. రెండో మెయన్ బోర్డ్ ఐపీఓగా వస్తున్నాయి. నాన్-బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీ SBFC ఫైనాన్స్ రూ. 1,025 కోట్లను సమీకరించాలని చూస్తోంది. ఈ వారంలో మొదటి మెయిన్బోర్డ్ ఆఫర్గా రానుంది. ఈ ఐపీఓ
హాస్టల్, PG రెసిడెంట్స్కు షాక్.. అద్దెలపై భారీగా GST.. పెరగనున్న స్టూడెంట్స్ ఖర్చులు
GST: ఉన్నత చదువులు, ట్రైనింగ్ లేదా జాబ్ రీత్యా వేలాది మంది స్టూడెంట్స్ హాస్టల్స్ లేదా PGల్లో ఉంటున్నారు. తద్వారా తక్కువ ఖర్చుతో పని కానిచ్చేస్తున్నారు. అయితే అలాంటి వారికి ఇది నిజంగా దుర్వార్తనే చెప్పాలి. ఎందుకంటే హాస్టల్ లేదా PGకి చెల్లించే అద్దెలపైనా GST విధించవచ్చట. ఈ తీర్పు వల్ల హాస్టళ్లలో ఉండే విద్యార్థులకు ఖర్చు
IT రిటర్న్స్ ఫైలింగ్ గడువు పొడిగింపు.. నిర్మలమ్మ రెస్పాన్స్ కోసం వెయిటింగ్
IT Returns: ఆదాయపు పన్ను రిటర్నుల ఫైలింగ్ కు గడువు రేపటితో ముగియనుంది. గతంలో మాదిరిగా ఈసారి గడువు పెంచే యోచన లేనట్లు IT విభాగం ఇటీవల స్పష్టం చేసింది. కానీ దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురవగా.. ఈ ప్రక్రియకు కొంత విఘాతం ఏర్పడినట్లు తెలుస్తోంది. ఈ పరిస్థితుల్లో గడువు పెంపుపై క్లారిటీ
Tata technologies IPO: ఆగస్ట్ లేదా సెప్టెంబర్ లో టాటా టెక్నాలజీస్ ఐపీఓ..
రెండు దశాబ్దాల తర్వాత టాటా గ్రూప్ ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపీఓ) రాబోతోంది. మార్కెట్లో దీనిపై పెట్టుబడిదారులలో చాలా ఉత్సాహం ఉంది. ఈ IPOకు మార్కెట్ రెగ్యులేటర్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (SEBI) గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే కంపెనీ ఇంకా దాని IPO ధర బ్యాండ్ను ప్రకటించలేదు. ఈ IPO ప్రైస్
X.Com: ఇక ఎక్స్.కామ్ నుంచి కూడా ఆదాయం పొందొచ్చు..
యూట్యూబ్, ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్ ద్వారా డబ్బులు వచ్చినట్లే.. ఇప్పుడు ఎక్స్ కామ్ ద్వారా కూడా డబ్బులు సంపాదించవచ్చు. ప్రపంచవ్యాప్తంగా అర్హత ఉన్న సృష్టికర్తల కోసం ఎక్స్ కామ్ ప్రకటనల ఆదాయ ప్రోగ్రామ్ ను ప్రారంభించింది. ఈ ప్రోగ్రామ్ ధృవీకరించబడిన వినియోగదారులకు వారి ట్వీట్లు, ప్రొఫైల్లలో ప్రకటన ప్రభావాల ద్వారా డబ్బు సంపాదించే అవకాశాన్ని అందిస్తుంది.
Isro: ఏడు విదేశీ ఉపగ్రహాలను విజయవంతంగా ప్రయోగించిన ఇస్రో..
ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో) ఆదివారం ఏడు విదేశీ ఉపగ్రహాలతో తన 56వ మిషన్లో పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ (PSLV-C56)ని విజయవంతంగా ప్రయోగించింది. అంతరిక్ష పరిశోధనల పురోగతి దిశగా భారతదేశం చేస్తున్న ప్రయాణంలో ఇస్రో సాధించిన ఘనత ఒక ముఖ్యమైన మైలురాయిని చేరుకుంది. ఆదివారం తెల్లవారుజామున శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి
LIC Jeevan Kiran: ఎల్ఐసీ నుంచి కొత్త టర్మ్ అస్యూరెన్స్ పథకం..
ప్రజలకు నమ్మకమైన సంస్థల్లో ఎల్ఐసీ ఒకటి. ఇప్పుడు లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) కొత్త టర్మ్ అస్యూరెన్స్ ప్లాన్-జీవన్ కిరణ్ను ప్రవేశపెట్టింది. LIC జీవన్ కిరణ్ ఒక వ్యక్తి, పొదుపు, జీవిత బీమా పథకం. ఈ ప్లాన్ 18 సంవత్సరాల నుంచి 65 సంవత్సరాల వ్యక్తులకు అందుబాటులో ఉంది. ప్రీమియం రిటర్న్తో లైఫ్ కవర్ను
Nirmala Sitharaman: 2047 వరకు అభివృద్ధి చెందిన దేశంగా భారత్..!
స్వాతంత్య్రం వచ్చి 100వ సంవత్సరాని కల్లా.. అంటే 2047 నాటికి భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ అన్నారు. మౌలిక సదుపాయాలు, పెట్టుబడులు, ఆవిష్కరణలు, సమ్మిళితం అనే నాలుగు ‘ఐ'లపై ప్రభుత్వం దృష్టి సారించిందని చెప్పారు. ప్రధానమంత్రి నిర్దేశించిన లక్ష్యాన్ని సాధించేందుకు దేశం సన్నద్ధమైందని సీతారామన్
ఆపిల్ CEOకు క్రెడిట్ కార్డు నిరాకరణ.. బిలియనీర్కూ తప్పని తిప్పలు..
ఈ మధ్య క్రెడిట్ కార్డుల వినియోగం విపరీతంగా పెరిగింది. మినిమం శాలరీ ఉన్నా ఆయా బ్యాంకులు క్రెడిట్ కార్డులు ఆఫర్ చేస్తున్నాయి. అదే కొంచెం శాలరీ ఎక్కువ ఉండి, సిబిల్ స్కోరు బాగుంటే.. ఇక రోజూ కాల్స్ మీద కాల్స్ చేసి విసిగిస్తుంటాయి. కానీ ప్రముఖ మొబైల్ దిగ్గజం ఆపిల్ కంపెనీ CEOకు క్రెడిట్ కార్డు ఇచ్చేందుకు
birth certificate: ఇకపై అన్నింటికీ ఒకే ధృవీకరణగా బర్త్ సర్టిఫికేట్.. ఎక్కడెక్కడ వాడొచ్చంటే..
birth certificate: ఏ చిన్న పని కావాలన్నా ప్రస్తుతం ఆధార్ కార్డు కావాల్సి వస్తోంది. ఇప్పటివరకు కొన్నిచోట్ల మాత్రమే ఉపయోగిస్తున్న బర్త్ సర్టిఫికెట్.. ఇక మీదట అన్నింటికీ అవసరం కానుంది. ఈ మేరకు లోక్ సభలో మోదీ సర్కారు బిల్లును సైతం ప్రవేశపెట్టింది. దీనిపై వ్యతికేకత సైతం వ్యక్తమవుతోంది. విద్యా సంస్థల్లో ప్రవేశం సహా ప్రభుత్వ ఉద్యోగం,
Cars ban: ఆ కార్లను బ్యాన్ చేసిన ఇండియా.. మీ మోడల్ ఉందేమో చెక్ చేసుకోండి!
Cars ban: ఇండియాలో కార్ల వినియోగం పెరుగుతోంది. కరోనా సంక్షోభం అనంతరం ప్రజల్లో సొంత వాహనం కొనుక్కోవాలనే ఆశ ఎక్కువగా కనిపిస్తోంది. దేశంలో ఎక్కువగా డీజిల్ కార్లు ఉపయోగిస్తుండగా అతికొద్ది మొత్తంలో పెట్రోల్, గ్యాస్, ఎలక్ట్రిక్ కార్లను వాడుతున్నారు. అయితే డీజిల్ కార్లు కొనాలనుకునే వారికి ఇది దుర్వార్తనే చెప్పవచ్చు. డీజిల్ వాహనాలకు వీడ్కోలు పలకాల్సిన సమయం
ఇండియాలో AMD బిగ్స్టెప్.. 33 వేల కోట్లతో అతిపెద్ద డిజైనర్ సెంటర్.. భారీగా జాబ్స్
AMD: సెమీ కండక్టర్స్, చిప్స్ కోసం ఇప్పటివరకు ప్రపంచ దేశాలన్నీ పొరుగుదేశం చైనాపై ఆధారపడాల్సి వచ్చేది. అయితే మారుతున్న పరిస్థితులు, ఇండియాలో పెట్టుబడి అవకాశాల మెరుగుదల వల్ల పలు కంపెనీలు భారత్ లో కంపెనీలు ఏర్పాటు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో దేశ, విదేశాల్లోని ప్రముఖ కంపెనీల మధ్య విపరీతమైన పోటీ నెలకొంది. అమెరికాకు చెందిన
Turmeric: భారీగా పెరిగిన పసుపు ధరలు.. క్వింటాల్ రూ.14,000..
టమాటా, పచ్చి మిర్చి, అల్లం తర్వాత ఇప్పుడు పసుపు ధరలు కూడా భారీగా పెరుగుతున్నాయి. గత మూడు నెలల్లో ప్రధాన భారతీయ మసాలా ధర రెట్టింపు అయ్యింది. ఏప్రిల్-మే హార్వెస్టింగ్ నెలల్లో అన్సోనల్ వర్షాలు, ఇవి అవుట్పుట్ను ప్రతికూలంగా ప్రభావితం చేశాయి. రుతుపవనాలు ఆలస్యంగా రావడం వల్ల విత్తనాలు ఆలస్యం అవుతున్నాయి, ధరలు గణనీయంగా పెరిగాయి, వ్యాపారులు
AI: గర్ల్ ఫ్రెండ్ లేరని భాధపడుతున్నారా..? ఇదిగో పరిష్కారం!
AI: పెరుగుతున్న టెక్నాలజీ వినియోగాన్ని చూసి భయపడాలో, కొత్తగా అందివస్తున్న అవకాశాలను చూసి ఆనందించాలో తెలియని పరిస్థితి ప్రస్తుతం నెలకొంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రాకతో జాబ్స్ ఊడతాయని ఆందోళన చెందాలో, నూతన అనుభూతులను పరిచయం చేయడానికి AI సిద్ధమవుతోందని తెలిసి ఆనందపడాలో అర్థం కావడం లేదు. వయసు మీద పడుతున్నా పెళ్లికాని ప్రసాదులకు, గర్ల్ ఫ్రెండ్ లేదని
Tomato: తెలుగు రాష్ట్రాల్లో రికార్డ్ స్థాయిలో టమాటా ధరలు..
టమాటా ధరలు భారీగా పెరుగుతున్నాయి. మొన్నటి వరకు తెలుగు రాష్ట్రాల్లో కిలో రూ.150 పలికిన టమాటా రూ. 196 పలుకుతోంది. మొన్నటి వరకు తెలుగు రాష్ట్రాల్లో కాకుండా మిగతా ప్రాంతాల్లో భారీగా పెరిగిన టమాటా ధరలు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో కూడా పెరుగుతున్నాయి. ఏపీలోని అన్నమయ్య జిల్లాలో టమాటా ధర రికార్డు స్థాయిలో పలికింది. శనివారం కిలో
Bro Movie Collections: అంచనాలను మించిన బ్రో మూవీ కలెక్షన్స్..
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ నటించిన BRO జులై 28న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. విడుదల రోజున, BRO చిత్రం భారతదేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి సుమారు రూ. 20 కోట్లు వసూలు చేస్తుందని అంచనా వేస్తున్నారు. చిత్రం కోసం ఆక్యుపెన్సీ రేషియో 73.92 శాతంగా
De Oiled Rice Bran: పశుగ్రాసంపై నిషేధం విధించిన భారత్..
భారత ప్రభుత్వం ఈ మధ్యే బాస్మతీయేతర బియ్యం ఎగుమతి నిషేధించింది. తాజాగా కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ఇప్పుడు డీ ఆయిల్డ్ రైస్ బ్రాన్ ఎగుమతి నిషేధాన్ని కూడా నిషేధించాలని నిర్ణయించింది. ప్రభుత్వం ఈ నిషేధాన్ని నవంబర్ 30, 2023 వరకు విధించింది. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (డిజిఎఫ్టి) శుక్రవారం విడుదల చేసిన నోటిఫికేషన్లో పేర్కొంది.
Stock Market: నష్టాల్లో ముగిసిన మార్కెట్ సూచీలు.. దుమ్ముదులిపిన పవర్, రియల్టీ స్టాక్స్..
Closing Bell: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఒత్తిడితో కూడిన వారాంతాన్ని చూశాయి. ఈ క్రమంలో కీలక సూచీలు నష్టాల్లో ట్రేడింగ్ ముగించాయి. భారీ నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్ ముగింపు నాటికి కోలుకుంది. మార్కెట్లు ముగిసే నాటికి బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 107 పాయింట్ల నష్టాన్ని నమోదు చేసింది. ఇదే క్రమంలో మరో కీలక సూచీ
Layoffs: అమెజాన్లో మరోసారి లేఆఫ్స్.. ఈసారి వేటు పడనున్న విభాగం ఇదే..
Layoffs: ఆర్థిక అనిశ్చితి, జాబ్ మార్కెట్ మందగమనం, AI వినియోగం వెరసి ఉద్యోగాలకు గ్యారంటీ లేని పరిస్థితి నెలకొంది. ఇప్పటికే భారీగా లేఆఫ్స్ ఇచ్చిన అంతర్జాతీయ దిగ్గజ సంస్థలు.. ఇంకొంత మంది సిబ్బందిని తగ్గించుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి. దీనిని బట్టి రిక్రూట్ మెంట్ ఇండస్ట్రీ ప్రస్తుతం స్థితిని అర్థం చేసుకోవచ్చు. అమెజాన్ తాజాగా మరో రౌండ్ లేఆఫ్స్ ప్రకటించినట్లు
Tata: రతన్ టాటా అకౌంట్లో మరో అవార్డ్.. తొలి అవార్డు ఇచ్చి గౌరవించిన ప్రభుత్వం
Tata: టాటా గ్రూపు అధినేత రతన్ టాటా దేశానికి అందిస్తున్న సేవల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వివిధ కంపెనీలు నెలకొల్పి, లక్షలాది మందికి ఉపాధి కల్పిస్తున్నారు. ఆ సంస్థలు ఇండియా అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. దేశ, విదేశాల్లో పలు అవార్డులు, రివార్డులు ఆయనకు దాసోహం అయ్యాయి. తాజాగా మరో అవార్డు ఆయన ఖాతాలో చేరింది.
Disney Hotstar: OTT లవర్స్కు డిస్నీ హాట్స్టార్ బ్యాడ్న్యూస్.. నెట్ఫ్లిక్స్ బాటలోనే..
Disney Hotstar: గతంలో థియేటర్లకు వెళ్లి సినిమాలు చూసే జనం, ఇటీవల OTT ప్లాట్ ఫారమ్స్ కు బాగా కనెక్ట్ అయ్యారు. నెట్ ఫ్లిక్స్, డిస్నీ+హాట్ స్టార్ వంటి కంపెనీలు ఈ స్పేస్ లో మరింత ఎదిగేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఇదే సమయంలో కొన్ని ఇబ్బందులను సైతం ఎదుర్కొంటున్నాయి. వీటి నుంచి బయటపడేందుకు పలు మార్గాలను అన్వేషిస్తున్నాయి. ఒకే
Buzzing Stock: Q1 ఫలితాలతో దూసుకుపోతున్న స్టాక్.. కంపెనీకి RBI కస్టమర్ కూడా..
Buzzing Stock: దేశంలో ప్రస్తుతం కార్పొరేట్ కంపెనీలు తమ ఆర్థిక ఫలితాలను విడుదల చేస్తున్నాయి. జూన్ తో ముగిసిన కాలానికి ఇవి అద్భుతమైన పనితీరును కనబరుస్తున్నాయి. ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది ఇంటెలెక్ట్ డిజైన్ ఎరీనా కంపెనీ షేర్ల గురించే. బ్యాంకింగ్ కంపెనీలకు సేవలు అందించే ఈ సంస్థ స్టాక్ క్యూ1 ఫలితాల విడుదలతో రాకెట్ వేగంతో దూసుకుపోతోంది.
IT Raids: చైనా కంపెనీ Haier ఆఫీసుల్లో పన్ను అధికారుల సోదాలు.. పూర్తి వివరాలు..
IT Raids: ఇటీవలి కాలంలో అనేక చైనా సంస్థలపై భారతదేశంలో ఆదాయపు పన్ను అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో కొన్నింటిలో పన్ను అవకతవకలను వారు గుర్తించారు. చైనాకు చెందిన గృహోపకరణాల తయారీ సంస్థ హైయర్ కార్యాలయాలపై ఆదాయపు పన్ను శాఖ శుక్రవారం దాడులు నిర్వహించింది. ప్రధానంగా ఢిల్లీ, ముంబై, నోయిడా, పూణేతో పాటు మరికొన్ని ప్రాంతాల్లో
IPO News: ఐపీవో ధరకంటే తక్కువకు ట్రేడవుతున్న 8 స్టాక్స్.. ఎల్ఐసీ ఇన్వెస్టర్ల పరిస్థితి..!!
IPO's Crash: కరోనాకి కొంత కాలం ముందర మార్కెట్లోకి చాలా స్టార్టప్ కంపెనీలు తమ ఐపీవోలను ప్రవేశపెట్టాయి. అప్పట్లో ఇన్వెస్టర్లు సైతం వాటిని కొనుగోలు చేసేందుకు ఉత్సాహం చూపారు. కానీ ఇప్పుడు బొమ్మ రివర్స్ అయ్యింది. అయితే 2023లో జూలై మాసంలో మార్కెట్లోకి వచ్చిన ఐపీవోలు మాత్రం ఇన్వెస్టర్లను తొలిరోజు నుంటే ధనవంతులుగా మార్చేస్తున్నాయి. ఉదాహరణకు నిన్న
Gold Price Today: శుభావార్త.. ఢమాలున పడిపోయిన బంగారం ధర.. త్వరపడండి..
Gold Price Today: పసిడి ధరలు ఇటీవల వరుసగా పెరుగుతూ భారతీయ వినియోగదారులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఈ క్రమంలో నేడు రేట్లు ఒక్కసారిగా పడిపోయాయి. 22 క్యారెట్ల బంగారం ధర నిన్నటితో పోల్చితే 10 గ్రాములకు రూ.350 మేర పతనమైంది. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో నేటి తాజా ధరలను పరిశీలిస్తే.. చెన్నైలో రూ.55,500, ముంబైలో
US GDP: ఫెడ్ రేట్లు పెంచినా వృద్ధిలో యూఎస్.. అగ్రరాజ్యాన్ని ఫాలో అయిన EU సెంట్రల్ బ్యాంక్..
US GDP: ప్రపంచ పెద్దన్న అమెరికా ఆర్థిక వ్యవస్థ ఆరోగ్యంగా ఉండటం మిగిలిన దేశాలకు చాలా కీలకం. అందుకే అమెరికా సెంట్రల్ బ్యాంక్ తీసుకునే నిర్ణయాల కోసం అందరూ ఆసక్తిగా పరిశీలిస్తుంటారు. రెండు రోజుల కిందట యూఎస్ సెంట్రల్ బ్యాంక్ ఫెడ్ తన వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్ల మేర పెంచుతున్నట్లు ప్రకటించింది. ఈ చర్య
Stock Market: నష్టాల్లో దేశీయ స్టాక్ మార్కెట్లు.. నిన్నటి దారిలోనే Sensex, Nifty..
Stock Market: దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు నష్టాల్లో ట్రేడింగ్ ప్రారంభించాయి. ప్రీఓపెన్ సెషన్లో గిఫ్ట్ నిఫ్టీ సూచీ ఫ్లాట్ ట్రేడింగ్ ప్రారంభించింది. ఉదయం 9.21 గంటల సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 222 పాయింట్ల నష్టంలో ట్రేడవుతుండగా.. మరో కీలక సూచీ నిఫ్టీ 59 పాయింట్ల మేర నష్టాల్లో ట్రేడింగ్ కొనసాగిస్తోంది. ఇదే క్రమంలో
Bumper Dividend: అప్పులు లేని కంపెనీ.. ఒక్కో షేరుకు రూ.325 డివిడెండ్ చెల్లిస్తోంది..
Bumper Dividend: ఒక్క పైసా కూడా అప్పులు లేని కంపెనీ ప్రకటన మార్కెట్లో సంచనాలు సృష్టిస్తోంది. కంపెనీలో పెట్టుబడి పెట్టిన ఇన్వెస్టర్లు ప్రస్తుతం భారీ మెుత్తంలో డివిడెండ్ ఆదాయాన్ని పొందుతున్నారు. ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నది స్మాల్ క్యాప్ కేటగిరీలోని యమునా సిండికేట్ లిమిటెడ్ షేర్ గురించే. కంపెనీ FY23కి 325% తుది డివిడెండ్ ప్రకటించింది. ఈరోజు మార్కెట్లు
Tata Group: 33 ఏళ్లకే టాటా కంపెనీకి సీఈవో.. అసలు ఎవరు ఈ అవనీ.. పూర్తి వివరాలు
Tata Group: చాలా మంది తమ కెరీర్ ప్లానింగ్ చేసుకుంటూ ముందుకు సాగుతున్న తరుణంలో పిన్న వయస్సులోనే అవనీ అనే యువతి సంచలనం సృష్టించింది. తన 33వ ఏటనే టాటా గ్రూప్ లోని ఒక కంపెనీకి సీఈవోగా మారింది. ముంబైకి చెందిన అవనీ దావ్డా ప్రతిష్టాత్మక HR కాలేజ్ ఆఫ్ కామర్స్ అండ్ ఎకనామిక్స్ నుంచి బ్యాచిలర్
Market Crash: పతనమైన Sensex, Nifty.. నిండా ముంచిన ఆటో సెక్టార్..
Market Closing Bell: ఉదయం లాభాల జోష్ లో మెుదలైన మార్కెట్ సూచీలు సాయంత్రానికి భేజారాయి. ఇంట్రాడే ట్రేడింగ్ సమయంలో ఇవి భారీగా నష్టపోయాయి. మార్కెట్లు ముగిసే సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 440 పాయింట్లు నష్టపోగా.. మరో కీలక సూచీ నిఫ్టీ 79 పాయింట్లను కోల్పోయింది. ఇదే క్రమంలో నిఫ్టీ బ్యాంక్ సూచీ 285
బెంగళూరు మహిళకు వింత అనుభవం.. జాబ్ ఇవ్వకపోవడానికి కంపెనీ చెప్పిన కారణం వింటే..
ప్రస్తుతం నెలకొన్న ఆర్థిక అనిశ్చితి వల్ల జాబ్ మార్కెట్ అధ్వానంగా తయారయింది. కంపెనీలు సైతం రిక్రూట్మెంట్ పట్ల అంతగా ఆసక్తి చూపించడం లేదు. ఆన్ బోర్డ్ కావలసిన వారికి కూడా ఏవో కుంటి సాకులు చెబుతూ జాయినింగ్ ఆలస్యం చేయడం లేదా రిజెక్ట్ చేస్తున్నాయి. కొన్నిసార్లు ఆయా సంస్థలు చెప్పే కారణాలు చూస్తే చాలా ఫన్నీగా అనిపిస్తున్నాయి.
Mukesh Ambani: అంబానీ తలుపు తట్టిన లచ్చిందేవి.. క్యూకట్టిన ఖతార్ కోట్లు..
Mukesh Ambani: ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ వార్తల్లో ప్రధానంగా కనిపిస్తోంది. కంపెనీ వేగవంతమైన నిర్ణయాలు, వ్యూహాత్మక పెట్టుబడులు ఇన్వెస్టర్ల ఆసక్తిని పెంచుతున్నాయి. తాజాగా అంబానీకి చెందిన రిలయన్స్ రిటైల్ వెంచర్స్లో పెట్టుబడులు పెట్టేందుకు ఖతార్కు చెందిన సావరిన్ వెల్త్ ఫండ్ ముందుకొచ్చింది. కంపెనీలో చిన్న వాటాను కొనుగోలు చేసేందుకు ఖతార్ ఇన్వెస్ట్మెంట్ అథారిటీ ఇప్పటికే
ఈ చిచ్చర పిడుగు సంపాదన చూసి నోరెళ్లబెట్టాల్సిందే.. 11 ఏళ్లకే మిలియనీర్, 12 ఏళ్లకే రిటైర్మెంట్..
పదకొండేళ్ల అమ్మాయి ఏం చేస్తుంటుంది.. మహా అయితే హై స్కూల్ చదువుతూ ఉంటుంది అనుకుంటాం. ఈ చిచ్చరపిడుగు విషయంలో అది పొరపాటే అవుతుంది. 11 ఏళ్లకే ఓ కంపెనీకి CEOగా మిలియనీర్ల లిస్టులో చేరిపోయింది. తన 12వ బర్త్ డే సందర్భంగా ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఆస్ట్రేలియా చిన్నదాని స్టోరీ ఏంటో తెలుసుకుందాం.. ఆస్ట్రేలియాకు
Buy Back: స్విగ్గీ షేర్స్ బై బ్యాక్.. నాలుగోసారి స్టాక్స్ కొనుగోలుకు సిద్ధం.. కానీ..
Buy Back: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చొప్పించడం ద్వారా ఫుడ్ డెలివరీ బిజినెస్ ను మరింత వృద్ధిలోకి తీసుకురావాలని స్విగ్గీ ప్లాన్ చేస్తోంది. ఇప్పటికే నిధుల కొరతతో ఇండియన్ స్టార్టప్స్ ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రస్తుత సమయంలో స్విగ్గీ తీసుకుంటున్న నిర్ణయం ఆసక్తిగా మారింది. తన అభివృద్ధి ప్రణాళికల్లో భాగంగా షేర్లు బైబ్యాక్ చేయాలని స్విగ్గీ భావిస్తోంది. ఉద్యోగులకు స్టాక్
Gold Price Today: భగభగమంటున్న బంగారం ధర.. తెలుగు రాష్ట్రాల్లో రేట్లు ఎంతంటే..?
Gold Price Today: ఈవారం ప్రారంభం నుంచి బంగారం ధరలు క్రమంగా పెరగటం ప్రారంభించాయి. అమెరికా ఫెడ్ వడ్డీ రేట్ల నిర్ణయంతో ధరలకు రెక్కలొచ్చాయని వ్యాపారులు, గోల్డ్ బ్రోకర్లు చెబుతున్నారు. నేడు 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర నిన్నటితో పోల్చితే రూ.300 పెరిగింది. ఈ క్రమంలో దేశంలోని వివిధ ప్రాంతాల్లో తాజా రిటైల్ విక్రయ
కొత్త వ్యాపారానికి పెద్ద ప్లాన్.. ప్రఖ్యాత్ బ్లాక్రాక్ను తిరిగి ఇండియాకి తెస్తున్న Mukesh Ambani
JIO Financial: ప్రస్తుతం అంబానీ ఫోకస్ తన ఫైనాన్స్ వ్యాపారంపైకి మారింది. ఇండియాలో ఫైనాన్స్ వ్యాపారానికి ఉన్న విలువ, డిమాండ్ అందరికీ తెలిసిందే. ఈ క్రమంలో బజాజ్ ఫైనాన్స్ వంటి సంస్థలతో పోటీ పడేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. ఇటీవల రిలయన్స్ ఇండస్ట్రీస్ నుంచి డీమెర్జ్ అయ్యింది జియో ఫైనాన్సియల్స్. ప్రత్యేక కంపెనీగా ఏర్పాటు చేసిన తర్వాత
Fed Rate Hike: ఫెడ్ వడ్డీ రేట్ల పెంపుతో మాంద్యం వస్తుందా..? భారత స్టాక్స్ పరిస్థితి ఏంటి..?
Fed Rate Hike: ఒకపక్క అమెరికా మాంద్యంలోకి జారుకుంటున్నట్లు కీలక సూచికలు వార్నింగ్ బెల్ మోగిస్తున్నాయి. మరో పక్క ఇవేవీ పట్టనట్లు అమెరికా సెంట్రల్ బ్యాంక్ నేడు తన వడ్డీ రేట్లను పెంచుతున్నట్లు ప్రకటించింది. ఇవి ఇన్వెస్టర్లను ఆందోళనకు గురిచేస్తున్నాయి. అమెరికా సెంట్రల్ బ్యాంక్ ఛైర్మన్ జెరోమ్ పావెల్ తాజా మానిటరీ చర్యల్లో భాగంగా మరోసారి వడ్డీ
Car Loan: వడ్డీ రేట్లతో కుస్తీ పడక్కర్లేదు.. బ్యాంక్ ఆఫ్ బరోడా సంచలన ఆఫర్.. త్వరపడండి..
Bank Of Baroda: ప్రస్తుతం వేగంగా మారుతున్న ప్రజల జీవిత ప్రమాణాలతో కనీసం ఒక కారు ఉండాలని భావిస్తున్నారు. బ్యాంక్ లోన్ పై తక్కువ వడ్డీకి కార్ కొనుక్కోవాలని మనలో చాలా మంది కలలు కంటుంటాం. వీటిని సాకారం చేసుకునే టైం వచ్చేసింది. దేశంలోని ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా కార్
Stock Market: లాభాల్లో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు.. ఫెడ్ కీలక ప్రకటన..
Opening Bell: దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు తమ ప్రయాణాన్ని లాభాల్లో ప్రారంభించాయి. ఆసియా మార్కెట్ల మద్దతుతో ముందుకు సాగుతున్నాయి. ఉదయం 9.16 గంటల సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 181 పాయింట్ల లాభంలో ట్రేడింగ్ కొనసాగిస్తుండగా.. మరో కీలక సూచీ నిఫ్టీ 59 పాయింట్ల మేర లాభంతో ఇంట్రాడేలో కొనసాగుతోంది. ఇదే క్రమంలో నిఫ్టీ
Axis Bank: యాక్సిస్ బ్యాంక్ మైండ్ బ్లోయింగ్ లాభాలు.. గత ఏడాదితో పోల్చితే..
Axis Bank Q1 Results: జూన్ తో ముగసిన త్రైమాసికంలో ప్రైవేటు బ్యాంకింగ్ దిగ్గజం యాక్సిస్ బ్యాంక్ సూపర్ లాభాలను నమోదు చేసింది. గత ఏడాదితో పోల్చితే లాభాలు భారీగా పెరిగాయి. ఈరోజు క్యూ1 ఫలితాలను విడుదల చేసిన యాక్సిస్ బ్యాంక్ అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. జూన్ త్రైమాసికంలో బ్యాంక్ నికర లాభం రూ.5,790 కోట్లుగా నమోదైంది.
Stock Market: భారీ లాభాల్లో ముగిసిన మార్కెట్లు.. దుమ్మురేపిన BPCL..
Market Closing: దేశీయ స్టాక్ మార్కెట్లలో ప్రస్తుతం క్యూ-1 ఫలితాల కోలాహలం కొనసాగుతోంది. కంపెనీలు మెరుగైన లాభాలను విడుదల చేయటంతో ఇన్వెస్టర్లలో జోష్ నెలకొంది. దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 352 పాయింట్ల లాభంలో ఉండగా.. మరో కీలక సూచీ నిఫ్టీ 93 పాయింట్ల లాభంతో ట్రేడింగ్ ముగించాయి. ఇదే క్రమంలో
IPO News: మెుదటి రోజే లాభాల తుఫాను.. డబ్బులు డబుల్ చేసిన ఐపీవో..
Asarfi Hospital IPO: ప్రస్తుతం మార్కెట్లో ఐపీవోల పండుగ కొనసాగుతోంది. ఈవారం మార్కెట్లోకి వస్తున్న ఐపీవోలపై ఇన్వెస్టర్లు చాలా ఆత్రుతగా ఉన్నారు. స్టాక్ మార్కెట్లోకి నేడు మరో కంపెనీ సూపర్ ఎంట్రీ ఇచ్చింది. లిస్టింగ్ అయిన అసర్ఫీ హాస్పిటల్ షేర్లు మెుదటి రోజే దాదాపు 100% ప్రీమియంతో BSE SME ఎక్స్ఛేంజ్లో అడుగుపెట్టాయి. దీని లిస్టింగ్ ధర
Bank holidays: బ్యాంకుల పనిదినాల్లో కీలక మార్పు.. ఉద్యోగులకు ఇక పండగే.. కానీ..
Bank holidays: బ్యాంకు ఉద్యోగులు త్వరలోనే శుభవార్తను విననున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. IT ఎంప్లాయీస్ మాదిరిగా వారి పని దినాల్లో మార్పులు జరగనున్నట్లు తెలుస్తోంది. ఆర్థిక మంత్రిత్వ శాఖ సైతం ఏ మాత్రం అభ్యంతరం చెప్పకపోవడంతో దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. ఇకపై బ్యాంకులు వారానికి 5 రోజులే పనిచేయనున్నాయి. ఇండియన్ బ్యాంకింగ్ అసోసియేషన్ (IBA) మరియు యునైటెడ్
Mutual Funds: లక్షను మూడింతలు చేసిన స్మాల్ క్యాప్ ఫండ్స్.. వీటిలో ఇన్వెస్ట్ చేశారా..?
స్టాక్ మార్కెట్ ద్వారా అనేకమంది ఎంతోకొంత సంపాదించుకోవాలని చూస్తుంటారు. అయితే దాని గురించి పూర్తి అవగాహన లేకుండా ఎంటర్ అయితే మాత్రం భారీ నష్టాలను మూటగట్టుకోవాల్సి ఉంటుంది. మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేయడం ఇందుకు ప్రత్యామ్నాయంగా కనిపిస్తోంది. తద్వారా మార్కెట్ పై ఎటువంటి అవగాహనా లేకుండానే పెద్ద మొత్తంలో రిటర్న్స్ జనరేట్ చేసుకునే అవకాశం లభిస్తోంది.
Hyderabad: మరో బెంగళూరుగా మారిన హైదరాబాద్.. అద్దె కట్టేందుకు సరిపోని జీతాలు..!!
Hyderabad Rents: ప్రపంచంలో నివాసయోగ్యమైన నగరాల్లో ఒకటిగా ఉన్న హైదరాబాద్ క్రమంగా కాస్ట్లీ నగరంగా మారిపోతోంది. ప్రపంచ స్థాయి కంపెనీలు నగరానికి క్యూ కడుతున్న వేళ మరో బెంగళూరుగా మారిపోతోంది. పొట్టచేతబట్టుకుని పనిచేసుకోవటానికి నగరానికి వస్తున్న వారు ఇక్కడి అద్దెలు విని ఆశ్చర్యపోతున్నారు. పెరుగుతున్న ఉద్యోగ అవకాశాలతో రాష్ట్రంలోని ప్రజలే కాక ప్రపంచ వ్యాప్తంగా అనేక నగరాల
త్వరలో అదానీ గ్రూపు క్రెడిట్ కార్డు.. వీసాతో ఒప్పందం.. ఈ సేవలకు యాక్సెస్
Adani Credit Card: ఈ మధ్య జనం క్రెడిట్ కార్డులను విపరీతంగా వాడేస్తున్నారు. అందులోనూ ఆయా కంపెనీలతో చేతులు కలిపిన కో బ్రాండెడ్ కార్డులకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. తద్వారా ఆ సంస్థలు ఇచ్చే ఆఫర్ల ద్వారా పెద్ద మొత్తంలో ఆదా చేసుకునే అవకాశం ఉండటంతో ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. ప్రముఖ దేశీయ దిగ్గజ వ్యాపార సంస్థ
Gold Price Today: షాకిస్తున్న బంగారం ధర.. మళ్లీ పైపైకి.. తెలుగు రాష్ట్రాల్లో నేటి ధరలు..
Gold Price Today: బంగారం ధరల వరుస పతనానికి బ్రేక్ పడింది. ఈరోజు దేశవ్యాప్తంగా గోల్డ్ ధరలు స్వల్ప పెరుగుదలను నమోదు చేశాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో సైతం రేట్లు మారాయి. 22 క్యారెట్ల బంగారం ధర నిన్నటితో పోల్చితే 10 గ్రాములకు రూ.150 మేర పెరిగింది. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో రిటైల్ విక్రయ
ITC Demerger: ఐటీసీ హోటల్స్ డీమెర్జర్.. కొత్త షేరు ధర చెప్పేసిన అనలిస్టులు..
ITC Demerger: మెున్న రిలయన్స్.. నేడు ఐటీసీ తమ కంపెనీలను డీమెర్జర్ చేయటం ప్రారంభించాయి. తమ సంస్థల్లోని వాల్యూ అన్లాక్ చేసేందుకు కొత్తగా మార్కెట్లోకి అడుగు పెడుతున్నాయి. పొగాకు ఉత్పత్తుల నుంచి హోటల్స్ వరకు అనేక వ్యాపారాలను నిర్వహిస్తోంది ఐటీసీ కంపెనీ. కంపెనీ ఎఫ్ఎమ్సీజీ రంగంలో కూడా వ్యాపారాలను కలిగి ఉంది. దేశంలో అత్యంత పురాతన కంపెనీగా
GDP: భారత జీడీపీ అంచనాలు పెంచిన ఐఎంఎఫ్.. బలమైన పనితీరుతో..
IMF GDP Forecast: అంతర్జాతీయ గందరగోళాల మధ్య సైతం భారత ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటోంది. తాజాగా కంపెనీలు ప్రకటిస్తున్న త్రైమాసిక ఫలితాలు దీనినే రుజువు చేస్తున్నాయి. అంతర్జాతీయ ద్రవ్య నిధి(IMF) భారత వృద్ధి అంచనాలను సవరించింది. గతంలో ఏప్రిల్లో FY24 కోసం GDP వృద్ధిని 5.9% అంచనా వేసిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా విడుదల చేసిన
Tata Motors: అంచనాలకు మించి లాభాలతో మతిపోగొట్టిన టాటా మోటార్స్.. ఇక షేర్ దూకుడే..
Tata Motors Q1 Results: టాటా గ్రూప్ కంపెనీల్లో ఒకటైన టాటా మోటార్స్ జూన్ తో ముగిసిన త్రైమాసికంలో సూపర్ లాభాలను నమోదు చేసింది. మార్కెట్ లెక్కలను తలదన్నుతూ, ఎంచనాలకు మించిన పనితీరును కనబరిచింది. మంగళవారం విడుదలైన ఫలితాల ప్రకారం టాటా మోటార్స్ నికల లాభం రూ.3,203 కోట్లుగా నమోదైంది. అయితే మార్కెట్లోని బ్రోకరేజ్ సంస్థలు ఈ
Stock Market: ఒత్తిడిలో చిత్తైన సూచీలు.. లాభాలు ఆవిరై ఫ్లాట్ ముగింపు.. కానీ ఆ రెండు..
Market Closing Bell: ఉదయం నష్టాలకు బ్రేకులు వేస్తూ లాభాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు ఇంట్రాడేలో ఒత్తిడిళ్లకు లోనయ్యాయి. ఈ క్రమంలో లాభాలు ఆవిరి కావటంతో చివరికి ఫ్లాట్ ముగింపును నమోదు చేశాయి. మార్కెట్లు ముగిసే సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ పాయింట్లు 29 నష్టపోయింది. ఇదే క్రమంలో మరో కీలక సూచీ నిఫ్టీ
Hyderabad: హైదరాబాదులో బయటపడ్డ చైనీయుల దారుణం.. మీరు జాగ్రత్త బాసు..
Hyderabad: భారత్లో ఆన్లైన్ మోసాల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. ప్రతిరోజూ సైబర్ నేరగాళ్లు లక్షలు, కోట్లు కొల్లగొడుతున్నారు. అయితే తాజాగా హైదరాబాద్ నగరంలో రూ.700 కోట్ల భారీ మోసం బయటపడింది. పైగా దీని వెనుక ఉగ్రవాద సంస్థలతో లింకులు ఉన్నట్లు వెల్లడికావటం అందరినీ విస్మయానికి కలిగిస్తోంది. లెబనాన్కు చెందిన ఉగ్రవాద సంస్థ హిజ్బుల్లాతో సంబంధం ఉన్న చైనీయులు..
IT News: టెక్కీల ప్రవర్తన మారిందంటున్న నివేదికలు.. ఐటీ కంపెనీల నిర్ణయంతోనే..
IT News: టెక్ రంగాలో వస్తున్న వేగవంతమైన మార్పులు ఆ రంగంలోని ఉద్యోగులను అయోమయంలోకి నెడుతున్నాయి. ప్రస్తుతం ఐటీ సేవల రంగంలో ఇంట్రెస్టింగ్ ట్రెండ్ కొనసాగుతున్నట్లు దిగ్గజ కంపెనీల డేటా చెబుతోంది. అవును ఇప్పటి దాకా ఒక లెక్క.. ఇకపై మరోలెక్క అన్నట్లు ఉంది టెక్కీల ఉద్యోగ కష్టాలు. కరోనా సమయంలో కంపెనీలకు వారు చెప్పిందే వేదం.
IT సెక్టార్లో టెంపరరీ వర్కర్స్కు ఫుల్ డిమాండ్.. ఈ టెక్నాలజీల్లో అధిక అవకాశాలు
IT News: గతేడాది చివరి నుంచి జాబ్ మార్కెట్ పరిస్థితి అంత బాగాలేదు. IT సెక్టార్ లో అయితే మరీ దారుణంగా తయారైంది. ఎక్కడ చూసినా కంపెనీలు లేఆఫ్స్ ప్రకటిస్తూ, టెక్ ఉద్యోగులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. అయితే ఈ టెక్కీల ఇబ్బంది మరొకరికి వరంగా మారినట్లు తెలుస్తోంది. టెక్ రంగంలో ఉద్యోగుల తొలగింపు
అప్పులు చేయడంలో పోటీపడుతున్న తెలుగు రాష్ట్రాలు.. పొరుగు రాష్ట్రాన్ని చూసైనా..
States Debt: కరోనా సంక్షోభం, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం వల్ల ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక అనిశ్చితి నెలకొంది. దీనిని ఎదుర్కొని నిలబడేందుకు ఆయా దేశాలు రుణాల బాట పట్టాల్సి వచ్చింది. మన దేశంలోని పలు రాష్ట్రాలు సైతం ఇందుకు మినహాయింపేమీ కాదు. అయితే ప్రస్తుతం ఆయా రాష్ట్రాల రుణభారంపై కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ లోక్
Mukesh Ambani: కొత్త వ్యాపారంలోకి అంబానీ.. మాస్టర్ ప్లాన్తో పెట్టుబడి.. పెద్ద ప్లానింగే..
Mukesh Ambani: కొన్నాళ్ల కిందటి వరకు ప్రధానంగా పెట్రో కెమికల్స్, రిటైల్ వ్యాపారాలపైనే ప్రధానంగా ఫోకస్ పెట్టిన ముఖేష్ అంబానీ.. వారసుల రాకతో కొత్త రంగాల్లోకి విస్తరిస్తున్నారు. కంపెనీని కొత్త వర్టికల్స్ వైపు నడిపిస్తున్నారు. ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ మరో భారీ డీల్ ప్రకటించింది. రిలయన్స్ గ్రూప్ దేశంలో డేటా సెంటర్లను అభివృద్ధి చేయడానికి
Bank Holidays: ఆగస్టులో 14 రోజులు బ్యాంకులు బంద్.. వెంటనే పనులు పూర్తి చేసుకోండి..
Bank Holidays In August: ప్రతినెల రిజర్వు బ్యాంక్ దేశంలోని ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకుల సెలవులకు సంబంధించిన క్యాలెండర్ విడుదల చేస్తుంది. తాజాగా రానున్న ఆగస్టు మాసంలో బ్యాంకులు ఏఏ రోజుల్లో అందుబాటులో ఉండవో ప్రకటించింది. రానున్న ఆగస్టు మాసంలో దేశవ్యాప్తంగా బ్యాంకులు ఏకంగా 14 రోజులు సెలవులో ఉండనున్నాయి. బ్యాంక్ సెలవులు ప్రతి రాష్ట్రానికి మారుతుంటాయి.
IT refund: IT రిటర్న్స్ ఫైల్ చేసిన వారికి శుభవార్త.. 80 లక్షల క్లైమ్స్ రీఫండ్..
IT refund: ఆదాయపు పన్ను రిటర్న్స్ ఫైలింగ్ కు లాస్ట్ డేట్ దగ్గర పడుతోంది. ఈసారి గడువు పొడిగింపునకు అవకాశం ఉండదని IT వర్గాలు ఇప్పటికే స్పష్టం చేశాయి. కాగా ఇంకా ఫైల్ చేయని వారు త్వరపడుతున్నారు. తాజాగా ఇప్పటివరకు జమైన, రీఫండ్ ఇచ్చిన రిటర్న్స్ పై CBDT ఛైర్ పర్సన్ నితిన్ గుప్తా అప్డేట్ ఇచ్చారు.
Multibagger Stock: ఇన్వెస్టర్లను కోటీశ్వరులు చేసిన మల్టీబ్యాగర్.. మీ దగ్గర ఉందా..??
Multibagger Stock: మార్కెట్లో చాలా కంపెనీలు తమ ఇన్వెస్టర్లకు సూపర్ లాభాలను అందిస్తున్నాయి. ఈ క్రమంలో కొన్ని వారిని ఏకంగా కోటీశ్వరులుగా మార్చేస్తున్నాయి. ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది లిండే ఇండియా కంపెనీ షేర్ల గురించే. ఈ కంపెనీ పారిశ్రామిక రంగానికి గ్యాస్ సరఫరా చేస్తుంటుంది. గడచిన ఐదేళ్ల కాలంలో కంపెనీ తన ఇన్వెస్టర్లకు 944 శాతం రాబడిని
SEBI: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు శుభవార్త.. సంచలన అడుగులేస్తున్న సెబీ..
SEBI: దేశీయ స్టాక్ మార్కెట్లలో అనేక మంది చిన్న ఇన్వెస్టర్లు ఉన్నారు. వారు ట్రేడింగ్ చేసే సొమ్ము సైతం చాలా తక్కువ. వారికి లిక్విడిటీ క్రంచ్ కూడా ఎక్కువగా ఉంటుంది. దీనికి సెబీ తీసుకుంటున్న నిర్ణయం చక్కటి పరిష్కారంగా మారనుంది. అతి త్వరలో మీరు స్టాక్స్ విక్రయించిన వెంటనే డబ్బు తక్షణమే ఇన్వెస్టర్ల ఖాతాకు బదిలీ చేయబడే
Stock Market: తిరిగి లాభాల్లోకి స్టాక్ మార్కెట్లు.. అమెరికా మార్కెట్ల దారిలో ప్రయాణం..
Opening Bell: దేశీయ స్టాక్ మార్కెట్లు వరుస నష్టాలకు ఫుల్ స్టాప్ పెట్టాయి. ఈరోజు అమెరికా మార్కెట్ల జోష్ అందిపుచ్చుకుని లాభాల్లో ట్రేడింగ్ ప్రారంభించాయి. ఉదయం 9.17 గంటల సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 69 పాయింట్ల లాభంలో ఉండగా.. మరో కీలక సూచీ నిఫ్టీ 27 పాయింట్ల లాభంతో ట్రేడింగ్ కొనసాగిస్తోంది. ఇదే క్రమంలో
Nirmala Sitharaman: లోన్ల రికవరీలో బ్యాంకులకు నిర్మలమ్మ కీలక సూచన.. ఏమిటంటే..
Nirmala Sitharaman: బ్యాంకులకు, రుణ వితరణ సంస్థలకు సకాలంలో లోన్ ఈఎంఐలు చెల్లించకపోతే రికవరీ ఏజెంట్ల ఆగడాలు ఎలా ఉంటాయో మనందరికీ తెలిసిందే. ఇటీవల కొంత మంది హద్దు మీరి ప్రవర్తిస్తున్న ఘటనలు సైతం వెలుగులోకి వచ్చాయి. ఈ క్రమంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ దేశంలోని బ్యాంకులకు సూచనలు చేశారు. రుణాల రికవరీకి ఎలాంటి
IDBI Bank: అదరగొట్టిన ఐడిబిఐ బ్యాంక్.. 62 శాతం పెరిగిన లాభాలు..
IDBI Bank Q1 Results: దేశంలోని బ్యాంకింగ్ రంగంలోని కంపెనీలు మెరుగైన పనితీరును కనబరుస్తున్నాయి. గడచిన దశాబ్ధకాలంలో ఎన్నడూ చూడని రీతిలో మెరుగైన పనితీరును కనబరుస్తున్నాయి. ఈ క్రమంలో తాజాగా ప్రభుత్వ యాజమాన్యంలోని IDBI బ్యాంక్ మొదటి త్రైమాసిక ఫలితాలను విడుదల చేసింది. ఏడాది ప్రాతిపధికన బ్యాంక్ నికర లాభం 62 శాతం పెరిగి రూ.1,224 కోట్లుగా
Stock Market: నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. నిండా ముంచి కీలక స్టాక్స్..
Market Closing Bell: ఉదయం స్వల్ప నష్టాలతో ఫ్లాట్ ప్రారంభాన్ని నమోదు చేసిన స్టాక్ మార్కెట్లు చివరికి భారీగానే నష్టపోయాయి. కీలక స్టాక్స్ నష్టాల్లో ట్రేడ్ కావటం దీనికి కారణంగా తెలుస్తోంది. మార్కెట్లు ముగిసే సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 300 పాయింట్లు నష్టపోగా.. మరో కీలక సూచీ నిఫ్టీ 79 పాయింట్ల నష్టంలో ట్రేడింగ్
EPFO News: పీఎఫ్ చందాదారులకు శుభవార్త.. వడ్డీ రేటు నిర్ణయం.. గ్రీన్ సిగ్నల్..
EPFO Interest: ఈపీఎఫ్ఓ చందాదారులు చాలా కాలంగా ఎదురుచూస్తున్న ప్రకటన వచ్చేసింది. కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ FY23 కోసం చెల్లించనున్న వడ్డీ రేటుకు అంగీకారం తెలిపింది. గత సంవత్సరం కేంద్ర ప్రభుత్వం EPFO పొదుపు నిధులపై అనేక దశాబ్ధాల అత్యల్ప వడ్డీ రేటు అయిన 8.1 శాతాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ సారి రేటును
Hyderabad: భాగ్యనగరంలో 50 శాతం తగ్గిన ఇళ్ల అమ్మకాలు.. సామాన్యుల ఇంటి కలలు ఆవిరి..
Hyderabad: గడచిన ఏడాది కాలంలో అఫోర్డబుల్, తక్కువ మార్జిన్ మాస్ హౌసింగ్ ప్రాజెక్టులు హైదరాబాద్ నగరంలో భారీగా పడిపోయాయి. నగరంలో భూమి రేట్లు ఆకాశాన్ని తాకటంతో డెవలపర్లు వెనకడుగు వేస్తున్నారు. సరసమైన ఇళ్ల సరఫరా, అమ్మకాలు రెండూ 50 శాతం మేర తగ్గినట్లు ప్రాపర్టీ కన్సల్టెంట్ సంస్థ అనరాక్ నివేదించింది. మూడేళ్ల కిందట 2 BHK ప్రాపర్టీ
Google: గూగుల్లో జాబ్ రావాలంటే.. రెజ్యూమ్లో ఆ రెండు ఉండకూడదంట..!!
Google Resume: ప్రపంచ టెక్ కంపెనీల్లో గూగుల్ ప్రఖ్యాతి గాంచింది. ఈ అమెరికన్ కంపెనీలో పనిచేయాలని చాలా మంది టెక్కీలు కలలు కంటుంటారు. అయితే ఇక్కడ ఉద్యోగం పొందటం అంత ఈజీ కాదు. గణాంకాల ప్రకారం గూగుల్ లో ఉద్యోగం సంపాదించాలనే ఆశయంతో దాదాపు 20 లక్షల మందికి పైగా దరఖాస్తు చేస్తుంటారు. ఈ కంపెనీలో జాప్
BYJU’s News: ఆఫీసులు ఖాళీ చేస్తున్న బైజూస్.. డెట్ రీస్ట్రక్చరింగ్ చర్చలు..
BYJU's: ఎడ్టెక్ స్టార్టప్ బైజూస్ రోజులు గడిచే కొద్ది సంచలన నిర్ణయాలు తీసుకుంటోంది. నిధుల లభ్యత తగ్గటంతో కంపెనీ ఇప్పుడు ఖర్చులను తగ్గించే పనిలో పడింది. కంపెనీలో లిక్విడిటీని పెంచే ప్రయత్నంలో బెంగళూరులోని అతిపెద్ద కార్యాలయ స్థలాన్ని ఖాళీ చేసినట్లు వార్తలు వచ్చాయి. కంపెనీకి బెంగళూరులో మెుత్తం మూడు ఆఫీసులు ఉన్నాయి. ఈ క్రమంలో 5.58 లక్షల
Dividend Multibagger: కోటీశ్వరులను చేసిన స్టాక్.. ఒక్కోషేరుపై రూ.100 డివిడెండ్..
Dividend Multibagger: ఇన్వెస్టర్లకు మల్టీబ్యాగర్ రాబడులను అందించింది. దీర్ఘకాలంలో కోటీశ్వరులుగా మార్చిన స్టాక్ ప్రస్తుతం సూపర్ డివిడెండ్ ఆఫర్ చేస్తోంది. ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్నది హాకిన్స్ కుక్కర్ లిమిటెడ్ కంపెనీ షేర్ల గురించే. డీమ్యాట్ ఖాతాలు లేనప్పుడు చాలా మంది ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను ఎక్కువ కాలం కొనసాగించేవారు. అలా ఈ కుక్కర్ కంపెనీలో పెట్టుబడులు
Rice Exports: భారత్ నిర్ణయంతో భయంలో NRIలు.. అమెరికా స్టోర్లలో పోటాపోటీ..
Rice Exports Ban: ప్రపంచంలో అత్యధిక బియ్యం ఎగుమతిదారుల్లో భారత్ మెుదటి స్థానంలో ఉంది. అయితే ప్రస్తుతం ఇండియాలో పెరుగుతున్న బియ్యం ధరలను అరికట్టేందుకు ఎగుమతులపై కేంద్రం నిషేధం విధించింది. ఈ నిర్ణయం అనేక దేశాలను ఆందోళనలోకి నెడుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు బియ్యం ధరలు వేగంగా పెరుగుతాయని భయాలు మెుదలయ్యాయి. ఇదే క్రమంలో విదేశాల్లో నివసిస్తున్న
Stock Market: నష్టాల్లో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు.. అంతా ఆ రెండు షేర్ల వల్లేనా..
Opening Bell: దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం నష్టాల్లో ప్రారంభమైన తర్వాత నేడు ఫ్లాట్ ప్రారంభాన్ని నమోదు చేశాయి. ఈ క్రమంలో కీలక సూచీలు నష్టాల్లో ట్రేడింగ్ ప్రారంభించాయి. ఉదయం 9.23 గంటల సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 75 పాయింట్లు, మరో కీలక సూచీ నిఫ్టీ 22 పాయింట్ల లాభంలో ట్రేడింగ్ కొనసాగిస్తున్నాయి. ఇదే
Bonus Shares: ఫ్రీ ఫ్రీ ఫ్రీ.. ఒక్క షేరు ఉంటే 7 షేర్లు.. మెగా బోనస్ అందిస్తున్న స్టాక్..
Bonus Shares: ప్రస్తుతం దేశంలో జూన్ మాసంతో ముగిసిన త్రైమాసికానికి చాలా కంపెనీలు తమ ఆర్థిక ఫలితాలను విడుదల చేస్తున్నాయి. ఈ క్రమంలో తమ ఇన్వెస్టర్లకు బోనస్ షేర్లు, డివిడెండ్లను ప్రకటిస్తున్నాయి. తాజాగా VR ఫిల్మ్స్ &స్టూడియోస్ లిమిటెడ్ తన వాటాదారులకు పెద్ద శుభవార్త ప్రకటించింది. దీంతో వారు బలమైన రాబడిని పొందబోతున్నారు. కంపెనీ త్వరలో
Adani News: పాపం.. కంపెనీని అమ్మేసుకుంటున్న అదానీ.. పూర్తి వివరాలు..
Adani News: దేశంలో గత కొన్ని సంవత్సరాలుగా చూస్తే అదానీ గ్రూప్ అనేక వ్యాపారాల్లోకి వేగంగా అడుగుపెట్టింది. ఇందుగలను అందులేను అన్నట్లుగా గౌతమ్ అదానీ వ్యాపారాన్ని విస్తరిస్తున్నారు. కానీ ఇప్పుడు.. తాజాగా అదానీ గ్రూప్కు చెందిన నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీ(NBFC) అదానీ క్యాపిటల్ను విక్రయించే ఒప్పందం చివరి దశలో ఉంది. మరో పక్క అంబానీ జియో
Adani Group: గుజరాత్లో కాపర్ ఫ్యాక్టరీ పెడుతున్న అదానీ.. ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతోందంటే..
Adani Group: భారత వ్యాపార దిగ్గజం అదానీ గ్రూప్ గుజరాత్ లో రాగి ఫ్యాక్టరీని ఏర్పాటు చేసేందుకు వేగంగా సన్నాహాలు చేస్తోంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. గుజరాత్ ముంద్రాలో బిలియనీర్ పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ నేతృత్వంలోని గ్రూప్ రాగి కర్మాగారం వచ్చే ఏడాది మార్చి నుంచి కార్యకలాపాలు ప్రారంభించనుంది. భారత్ దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించడం, ఇంధన పరివర్తనలో
Anil Ambani: అంబానీ సోదరుడికి ఎదురుదెబ్బ.. బీజేపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం..!!
Anil Ambani: ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయి ముఖేష్ అంబానీ సోదరుడు అనిల్ అంబానీ ఇప్పటికే దివాలా తీసిన సంగతి తెలిసిందే. వరుస పతనాలతో అనేక రంగాల్లో ఆయన వ్యాపారాలు మూతపడ్డాయి. తాజాగా మహారాష్ట్ర ప్రభుత్వం అనిల్ నిర్వహిస్తున్న 5 విమానాశ్రయాలను వెనక్కి తీసుకోవటానికి సిద్ధమౌతోంది. అనిల్ అంబానీ గ్రూప్ నుంచి లాతూర్, ఉస్మానాబాద్, నాందేడ్, యావత్మాల్, బారామతి
Stock Market: ఈవారం మార్కెట్లను ప్రభావితం చేసే అంశాలివే.. ఆ స్టాక్ మార్కెట్లను కుప్పకూల్చొచ్చు..!
Market Next Week: అనేక వారాలుగా బుల్ ర్యాలీని కొనసాగించిన తర్వాత గడచిన శుక్రవారం దేశీయ మార్కెట్ సూచీలు భారీ నష్టాలతో కుప్పకూలాయి. ఒక్కరోజే ఇన్వెస్టర్ల సంపద దాదాపు రూ.2 లక్షల కోట్ల మేర ఆవిరైంది. ఈ క్రమంలో చాలా మంది పెట్టుబడిదారులు రానున్న వారం మార్కెట్లు ఎలా ఉండనున్నాయి. ఏఏ అంశాలు ప్రభావితం చేసే అవకాశం
Gold Price Today: శుభవార్త.. వరసగా పడిపోతున్న బంగారం ధర.. వెంటనే కొనుక్కోండి..
Gold Price Today: గతవారం కొంత వేగంగా పెరిగిన బంగారం ధరలు చల్లబడ్డాయి. తాజాగా రెండు రోజులుగా గోల్డ్ ధరలు క్రమంగా తగ్గుతున్నాయి. వారాంతంలో పసిడి పరుగులు ఆగటంతో చాలా మంది షాపింగ్ చేసేందుకు ఆసక్తిగా ఉన్నారు. ప్రస్తుతం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర నిన్నటితో పోల్చితే రూ.250 తగ్గింది. ఈ క్రమంలో దేశంలోని
IPO News: ఈవారం మార్కెట్లోకి 5 ఐపీవోలు.. పందెం వేసే ముందు ఇవి తెలుసుకోండి..
IPO News: చాలా కాలంగా మార్కెట్లలో ఐపీవోల సందడి మెుదలైంది. అది కొనసాగుతూనే ఉంది. రానున్న వారంలో దేశీయ స్టాక్ మార్కెట్లలోకి అడుగు పెట్టేందుకు 5 ఐపీవోలు తెరవబడుతున్నాయి. వాటి వివరాలను పరిశీలిస్తే.. మెుదటగా యథార్త్ హాస్పిటల్ అండ్ ట్రామా కేర్ సర్వీసెస్ లిమిటెడ్ IPO జూలై 26న సబ్స్క్రిప్షన్ కోసం తెరవబడుతోంది. ఇది పెట్టుబడిదారుల కోసం
చైనా కంపెనీకి ఎదురుదెబ్బ.. మెగా పెట్టుబడిని తిరస్కరించిన మోదీ సర్కార్..
చైనాకు చెందిన ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ బీవైడీ ఇప్పటికే తన కార్లను ఇండియాలో విక్రయిస్తోంది. అలాగే మెగా ఇంజనీరింగ్ కంపెనీతో కలిసి ఎలక్ట్రిక్ బస్సుల తయారీలోనూ ఉంది. ఈ క్రమంలో భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాలు, ఎలక్ట్రిక్ కార్ల బ్యాటరీల తయారీకి 1 బిలియన్ డాలర్లను పెట్టుబడి పెట్టాలని చైనా BYD గత వారం కేంద్ర ప్రభుత్వానికి
ICICI Bank: 40 శాతం పెరిగిన ఐసీఐసీఐ లాభాలు.. వామ్మో ఇన్ని కోట్లా..!!
ICICI Q1 Results: దేశంలోని అగ్రగామి ప్రైవేటు బ్యాంకుల్లో ఒకటిగా ఉన్న ఐసీఐసీఐ తన మెుదటి త్రైమాసిక ఫలితాలను విడుదల చేసింది. ఈ క్రమంలో బ్యాంక్ ఊహించినదాని కంటే మంచి పనితీరును కనబరిచింది. జూన్ త్రైమాసికంలో ఐసీఐసీఐ బ్యాంక్ పన్ను తర్వాత నికర లాభం రూ.9,648 కోట్లుగా నివేదించింది. ఇది గత ఏడాది కాలంతో పోలిస్తే 39.7
Amazon: అమెజాన్ కొత్త పేమెంట్ సిస్టమ్.. అరచేతితోనే చెల్లింపులు
Amazon: టెక్నాలజీ పెరుగుతున్నకొద్దీ మానవ జీవితాలు మరింత సులభతరమవుతున్నాయి. అన్నింటిలోనూ ఒకటి కంటే ఎక్కువ ఆప్షన్స్ కోసం ఎదురు చూస్తున్నాము. నగదు కోసం బ్యాంకుల వద్ద బారులు తీరే రోజుల దగ్గర నుంచి ATMలు, నెట్ బ్యాంకింగ్, UPI, NFC వంటి వివిధ పేమెంట్ మోడ్స్ అందుబాటులోకి వచ్చాయి. అమెజాన్ తాజాగా మరో కొత్త చెల్లింపు వ్యవస్థను
షేర్ మార్కెట్ను షేక్ చేసిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ.. 8 వేల కోట్ల ప్రాజెక్టు సొంతం కావడంతో..
Share Market: దేశంలో మౌలిక సదుపాయాల కల్పనకు కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కారు ప్రాముఖ్యత ఇస్తూ వస్తోంది. మొన్నటికి మొన్న వందే భారత్ రైళ్లను ప్రవేశపెట్టింది. అనాదిగా ఉన్న రైళ్ల స్పీడ్ పెంచింది. బుల్లెట్ ట్రైన్స్ ను సైతం ప్రవేశపెట్టేందుకు సిద్ధమైంది. ఇందుకు సంబంధించి బిడ్డింగ్ ప్రక్రియ సైతం ముగిసింది. దేశీయ ఇన్ఫ్రాస్ట్రక్చర్ దిగ్గజం ఈ కాంట్రాక్ట్
Infosys: ఇన్పోసిస్ షేర్లను హోల్డ్ చేస్తున్న మ్యూచువల్ ఫండ్స్ ఇవే..
త్రైమాసిక ఫలితాల విడుదలతో ఐటీ కంపెనీ స్టాక్ ల్లో ఒత్తిడి ఉంది. శుక్రవారం ఇన్ఫోసిస్, హెచ్ సీఎల్ టెక్, పలు ఐటీ కంపెనీ షేర్లు నష్టపోయాయి. అయితే చాలా మ్యూచువల్ ఫండ్స్ చాలా ఐటీ కంపెనీలను హోల్ట్ చేస్తున్నాయి. ఇన్ఫోసిస్ స్టాక్ ను చాలా మ్యూచువల్ ఫండ్స్ హెల్డ్ చేస్తున్నాయి. బ్లూమ్బెర్గ్ డేటా ప్రకారం, SBI ఫండ్స్
USA: అమెరికాలో బియ్యానికి పెరిగిన డిమాండ్.. భారీగా పెరిగిన ధర..
భారత్ బాస్మతీయేతర బియ్యం ఎగుమతులపై నిషేధం విధించడంతో అమెరికాలో బియ్యానికి భారీగా డిమాండ్ ఏర్పడింది. ఉత్తరాదిలో వరిని ఉత్పత్తి చేసే రాష్ట్రాల్లో భారీ రుతుపవనాల వర్షాలు, దేశంలోని ఇతర ప్రాంతాలలో లోటు వర్షపాతం వంటి వాతావరణ మార్పుల కారణంగా వరి ఉత్పత్తి దెబ్బతింది. అందుకే బియ్యం ఎగుమతిపై నిషేధం విధించారు. అయితే బాయిల్డ్ రైస్ని నిషేధం నుంచి
Kotak Mahindra Bank: కోటక్ మహీంద్రా బ్యాంక్ త్రైమాసిక ఫలితాలు..
కోటక్ మహీంద్రా బ్యాంక్ త్రైమాసిక ఫలితాలు విడుదల చేసింది. గత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో రూ.2,071.15 కోట్లతో పోలిస్తే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం క్యూ1లో స్టాండ్లోన్ లాభం రూ.3,452 కోట్లకు 67 శాతం పెరిగింది. స్థూల NPA Q1 FY24లో రూ. 6,587.43 కోట్లుగా ఉంది. ఇది Q4 FY23లో రూ. 6,418.67గా ఉంది. గత
Rice: బాస్మతీయేతర బియ్యం ఎగుమతిపై నిషేధం..
కేంద్ర ప్రభుత్వం బాస్మతీయేతర బియ్యం ఎగుమతిపై నిషేధం విధించింది. ఈ సారి రుతుపవనాలు ఆలస్యంగా రావడం.. గత సీజన్ లో పంట దెబ్బతినడంతో దిగుబడి తగ్గింది. ఈ నేపథ్యంలోనే కేంద్రం బియ్యం ఎగుమతిపై నిషేధం విధించినట్లు తెలుస్తోంది. ప్రపంచ బియ్యం ఎగుమతుల్లో భారతదేశం వాటా 40% కంటే ఎక్కువగా ఉంది. ఇది 2022లో 55.4 మిలియన్ మెట్రిక్