బంగారం కొనుగోలు కొంతకాలం వాయిదా వేసుకోండి.. కేడియా అడ్వైజరీ చైర్మన్ అజయ్ కేడియా కీలక సూచన
2025లో బంగారం, వెండి రెండింటి ధరలు చరిత్రలోనే ఆల్ టైమ్ హై స్థాయికి చేరుకున్నాయి. ఈ కారణంగా బంగారంలో పెట్టుబడి పెట్టిన వారు మంచి లాభాలు సంపాదించారు. అయితే 2026లో కూడా ఇదే ర్యాలీ కొనసాగుతుందా? అన్నది పెట్టుబడిదారులలో పెద్ద ప్రశ్నగా మారింది. ఈ సందేహానికి కేడియా అడ్వైజరీ చైర్మన్ అజయ్ కేడియా స్పష్టమైన సమాధానం ఇచ్చారు.
చాలా మంది ఉద్యోగులు ఉద్యోగం మారినప్పుడు లేదా అత్యవసర పరిస్థితుల్లో తమ EPF (Employee Provident Fund) నిధులను ఉపసంహరించుకుంటారు. అయితే ఐదు సంవత్సరాల సర్వీస్ పూర్తి చేయకముందే PF ఉపసంహరణ చేస్తే దానిపై పన్ను విధించబడుతుంది. EPF సాధారణంగా పన్ను రహిత పెట్టుబడిగా పరిగణించబడినప్పటికీ, ఇది కొన్ని షరతులపైనే వర్తిస్తుంది. EPF పన్ను రహిత పెట్టుబడిగా
బంగారం ధరలపై జె.పి.మోర్గాన్ కీలక హెచ్చరిక.. లాభాల్లో పసిడిని అందుకోవాలంటే ఒకటే మార్గం..
ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న భౌగోళిక రాజకీయ అనిశ్చితులు,ద్రవ్యోల్బణ భయాలు, అమెరికా డాలర్ బలహీనత నేపథ్యంలో బంగారం మళ్లీ పెట్టుబడిదారుల విశ్వసనీయ ఆస్తిగా మారుతోంది. ఈ పరిస్థితుల మధ్య జె.పి. మోర్గాన్ ప్రైవేట్ బ్యాంక్ ఒక కీలక అంచనాను విడుదల చేసింది. 2026 చివరి నాటికి బంగారం ఔన్సు ధర 5,000 డాలర్లకు చేరే అవకాశం ఉందని పేర్కొంది. ప్రస్తుత
అమెరికాలో ముగిసిన 43 రోజుల ప్రభుత్వ షట్డౌన్.. ట్రంప్ సర్కారుకు అసలైన పరీక్ష ఏంటంటే..
అమెరికా చరిత్రలో అతి పొడవైన 43 రోజుల ప్రభుత్వ షట్డౌన్ చివరికి ఎట్టకేలకు ముగిసింది. రాయిటర్స్ నివేదిక ప్రకారం.. ఆహార సహాయాన్ని పునరుద్ధరించడానికి, సమాఖ్య ఉద్యోగులకు వేతనాలు చెల్లించడానికి, విమాన-ట్రాఫిక్ నియంత్రణ వ్యవస్థను తిరిగి ప్రారంభించడానికి అమెరికా కాంగ్రెస్ బుధవారం నాడు తుది ఒప్పందాన్ని ఆమోదించింది. రిపబ్లికన్ పార్టీ ఆధిపత్యంలోని హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ 222-209 ఓట్ల
రూ. 12 వేల కోట్ల కుంభకోణం.. జేపీ ఇన్ఫ్రా ఎండీ మనోజ్ గౌర్ అరెస్ట్.. ఈడీ చేతిలో కీలక ఆధారాలు
భారత రియల్ ఎస్టేట్ రంగంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. జేపీ గ్రూప్ కు చెందిన జేపీ ఇన్ఫ్రాటెక్ లిమిటెడ్ (Jaypee Infratech Ltd)పై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) చర్యలు చేపట్టింది. ఈ చర్యలో భాగంగా, కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ మనోజ్ గౌర్ ను మనీ లాండరింగ్ కేసులో అరెస్ట్ చేసింది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ప్రకారం..
రూ. 22 వేలకు పైగా పెరిగిన బంగారం ధర.. కొనడం వెంటనే ఆపేయండి.. నవంబర్ 13, గురువారం ధరలు ఇవే..
బంగారం ధరల్లో ప్రతిరోజూ మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఇటీవలి రోజుల్లో స్థిరంగా ఉన్న బంగారం ధరలు మళ్లీ నింగిని తాకుతుతున్నాయి. గత మూడు రోజులుగా బంగారం ధరల పెరుగుదల కొనసాగుతోంది. ప్రపంచ వ్యాప్తంగా భౌగోళిక రాజకీయ అనిశ్చితులు ఉద్రిక్తకరంగా మారుతుండటంతో ఇన్వెస్టర్లు మళ్లీ సురక్షిత పెట్టుబడుల వైపు దృష్టి సారిస్తున్నారు. ఈ నేపథ్యంలో బంగారంపై డిమాండ్ పెరుగుతూ
బెంగళూరులో భారీ మోసం వెలుగులోకి.. ట్రేడింగ్ పేరుతో రూ.80 లక్షలు కోల్పోయిన బాధితుడు
బెంగళూరులో మరో భారీ ఆన్లైన్ ట్రేడింగ్ మోసం బయటపడింది. అధిక లాభాలు వస్తాయన్న నమ్మకంతో పెట్టుబడి పెట్టిన ఒక వ్యక్తి, చివరికి తన కష్టార్జిత సొమ్ము మొత్తం కోల్పోయాడు. మొత్తం రూ.80,11,486 మోసపోయిన బాధితుడు.. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సంజయ్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో కేసు నమోదైంది. బెంగళూరులోని కృష్ణమూర్తి లేఅవుట్ లో నివసిస్తున్న
అమెజాన్లో ఆగని ఉద్యోగాల కోత..మళ్లీ 700 మంది ఉద్యోగులు రోడ్డు మీదకు..
టెక్ దిగ్గజం అమెజాన్ (Amazon) మరోసారి తన సంస్థ పునర్నిర్మాణ పనులను ప్రారంభించింది. ప్రపంచవ్యాప్తంగా వ్యయ నియంత్రణ చర్యల భాగంగా సంస్థ దాదాపు 30 వేల కార్పొరేట్ ఉద్యోగాలను తగ్గించనున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. ఇందులో భాగంగా న్యూయార్క్ నగరంలోని తొమ్మిది కార్యాలయాలలో సుమారు 700 మంది ఉద్యోగులు ఇప్పటికే ఈ చర్యల ప్రభావాన్ని ఎదుర్కొంటున్నారు. న్యూయార్క్ రాష్ట్రంలోని
బెంగళూరు వాసులకు అలర్ట్.. చెత్తను ఇంట్లో పెట్టుకుంటే భారీ జరిమానా.. బయట వీధిలో పడేస్తే అరెస్ట్..
ఇటీవలి కాలంలో బెంగళూరు నగరంలో చెత్త సమస్య తీవ్రతరం అవుతుండటంతో.. నగర పాలక సంస్థ బీబీఎంపీ (BBMP) శుభ్రతా కార్యక్రమాన్ని మరింత వేగవంతం చేసింది. ముఖ్యంగా బెంగళూరు నార్త్ సిటీ కార్పొరేషన్ పరిధిలో, ఖాళీగా ఉన్న స్థలాలు చెత్త డంపింగ్ స్థలాలుగా మారుతున్నాయని గుర్తించిన అధికారులు కఠిన చర్యలు ప్రారంభించారు. ఈ క్రమంలో కమిషనర్ పొమ్మల సునీల్
భారతదేశంలో రైలు ప్రయాణం అనేది కోట్లాది ప్రజల రోజువారీ జీవితంలో భాగంగా మారింది. ప్రతిరోజూ దేశవ్యాప్తంగా లక్షలాది ప్రయాణికులు రైళ్లలో ప్రయాణిస్తున్నారు. అయితే ఈ ప్రయాణంలో చాలామంది గుర్తించని ఒక ముఖ్యమైన అంశం ఉంది. అది లగేజీ (సామాను) బరువు పరిమితి. చాలామంది తమకు కావలసినంత సామాను తీసుకెళ్లవచ్చని అనుకుంటారు. కానీ, భారత రైల్వే దీనికి స్పష్టమైన
రూ. 4 వేల కోట్లకు పైగా ఆస్తి..జీవితం చాలా అసంతృప్తిగా ఉందని ఆవేదన.. మళ్లీ ఉద్యోగిగా కొత్త జీవితం..
work-life balance :యూకే వ్యాపారవేత్త టామ్ గ్రోగన్ (Tom Grogan) తన వ్యాపారాన్ని విక్రయించి బిలియనీర్గా మారిన తర్వాత కూడా జీవితంలో సంతృప్తి దొరకలేదని చెప్పి సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాడు. 35 ఏళ్ల వయస్సులోనే వింగ్స్టాప్ UKలో తన మెజారిటీ వాటాను అమెరికా ప్రైవేట్ ఈక్విటీ సంస్థకు విక్రయించిన అతను 400 మిలియన్ పౌండ్లు (సుమారు
మాకు విదేశీ నిపుణులు చాలా అవసరం..మా వాళ్లకు అంత టాలెంట్ లేదు.. మళ్ళీ యూటర్న్ తీసుకున్న ట్రంప్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా H-1B వీసా పథకంపై యూటర్న్ తీసుకున్నారు. ఇప్పటివరకు కఠిన చర్యలతో వ్యవహరించిన ట్రంప్, ఇప్పుడు ఆ పథకాన్ని సమర్థిస్తూ, అమెరికా కొన్ని రంగాల్లో విదేశీ ప్రతిభ అవసరమని స్పష్టం చేశారు. ఫాక్స్ న్యూస్ జర్నలిస్టు లారా ఇంగ్రహామ్తో జరిగిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ట్రంప్ మాట్లాడుతూ..అమెరికా అన్ని రంగాల్లో తగినంత ప్రతిభ
బంగారం ధరల్లో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఇటీవలి రోజుల్లో స్థిరంగా ఉన్న బంగారం ధరలు మళ్లీ ఎగబాకుతున్నాయి. గత మూడు రోజులుగా బంగారం ధరల పెరుగుదల కొనసాగుతోంది. ప్రపంచ వ్యాప్తంగా భౌగోళిక రాజకీయ అనిశ్చితులు పెరగడంతో పెట్టుబడిదారులు మళ్లీ సురక్షిత పెట్టుబడుల వైపు దృష్టి సారిస్తున్నారు. ఈ నేపథ్యంలో బంగారంపై డిమాండ్ పెరుగుతూ ఉంది. అదనంగా, డాలర్తో
అమెరికాలో ముగుస్తున్న ప్రభుత్వ షట్డౌన్.. బంగారం ధరలపై కీలక అప్డేట్ ఇదిగో..
అమెరికా ఫెడరల్ రిజర్వ్ డిసెంబర్లో వడ్డీ రేటు తగ్గించవచ్చనే అంచనాలు.. అమెరికా ప్రభుత్వ షట్డౌన్ ముగుస్తుందనే సంకేతాలు ప్రపంచ బులియన్ మార్కెట్లలో బంగారం ధరలకు కొత్త ఊపునిచ్చాయి. మంగళవారం ట్రేడింగ్లో స్పాట్ గోల్డ్ 0.4 శాతం పెరిగి ఔన్సుకు 4,131.32 డాలర్ల వద్ద ముగిసింది. ఇది అక్టోబర్ 23 తర్వాత దాని అత్యధిక స్థాయి. అలాగే డిసెంబర్
భారత్ మీద వేసిన సుంకాలను తగ్గిస్తాం..దిగొచ్చి కీలక ప్రకటన చేసిన ట్రంప్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మంగళవారం భారతదేశంతో జరుగుతున్న వాణిజ్య చర్చల సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. మేము సుంకాలను తగ్గిస్తాము, ఏదో ఒక సమయంలో వాటిని తగ్గిస్తామని స్పష్టం చేశారు.రష్యాతో భారతదేశం చేస్తున్న చమురు వ్యాపారం కారణంగా అమెరికా విధించిన అధిక సుంకాలు ఇక తగ్గవచ్చని ఆయన సంకేతం ఇచ్చారు. భారతదేశం రష్యన్ చమురును గణనీయంగా
AIతో రివ్యూలు.. 600 మంది ఉద్యోగులను తీసేసిన మెటా.. ఇంకా చాలామంది రోడ్డు మీదకు..
మెటా ప్లాట్ఫామ్లు (Meta Platforms) మరోసారి పెద్ద ఎత్తున ఉద్యోగాల కోతలు (Layoff) చేపట్టాయి. కృత్రిమ మేధస్సు (AI) ఆధారిత విభాగాలలో పునర్వ్యవస్థీకరణలో భాగంగా దాదాపు 600 మంది ఉద్యోగులను తొలగించినట్లు కంపెనీ అంతర్గత వర్గాలు వెల్లడించాయి. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ వంటి ప్రముఖ ప్లాట్ఫామ్లను నిర్వహిస్తున్న ఈ టెక్ దిగ్గజం అధునాతన AI పరిశోధన, అభివృద్ధి
భారత బిలియనీర్ వ్యాపారవేత్త గౌతమ్ అదానీ తన గ్రూప్ పునరుత్పాదక ఇంధన రంగంలో మరింత బలపడేలా మరో పెద్ద ప్రాజెక్టును ముందుకు తీసుకువెళ్తున్నారు. పశ్చిమ భారతదేశంలోని గుజరాత్ రాష్ట్రంలోని ఖావ్డా ప్రాంతంలో బహుళ బిలియన్ డాలర్ల విలువైన భారతదేశంలోనే అతి పెద్ద బ్యాటరీ శక్తి నిల్వ వ్యవస్థ (Battery Energy Storage System - BESS) నిర్మించేందుకు
భారత బ్యాంకింగ్ రంగంలో కీలక మలుపు..ఇకపై మిగిలేది నాలుగు ప్రధాన బ్యాంకులే..
భారతదేశ బ్యాంకింగ్ రంగం మరో చారిత్రాత్మక మలుపులు తీసుకోబోతోంది. కేంద్ర ప్రభుత్వం.. ప్రభుత్వ రంగ బ్యాంకుల విలీనాల రెండో దశకు (బ్యాంక్ విలీనం 2.0) సిద్ధమవుతోంది. ఈ కొత్త ప్రణాళికతో భారతదేశంలో కేవలం నాలుగు పెద్ద ప్రభుత్వ బ్యాంకులు మాత్రమే మిగిలే అవకాశముందని ఆర్థిక వర్గాలు అంచనా వేస్తున్నాయి. వీటిలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI),పంజాబ్
Red Fort Blast:భారతదేశ రాజధాని ఢిల్లీలోని చారిత్రాత్మక ఎర్రకోట సమీపంలో ఆదివారం సాయంత్రం రద్దీగా ఉండే ప్రాంతంలో కారు బాంబు పేలింది. ఈ ఘటనలో తొమ్మిది మంది మరణించగా, 24 మంది గాయపడ్డారు. గాయపడిన వారందరూ ఎల్ఎన్జెపి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పార్కు చేసిన హ్యుందాయ్ కారులో బాంబు బ్లాస్ట్ అయింది.హ్యుందాయ్ ఐ20 కారులో ఒక్కసారిగా పేలుడు
పసిడి ధరలు బంగారం ప్రియులకు మరోసారి షాక్ ఇచ్చాయి. మంగళవారం మార్కెట్లో ధరలు నింగిని తాకాయి. అమెరికా ఆర్థిక పరిస్థితి బలహీనంగా మారటం, డాలర్ విలువ పడిపోవడంతో పెట్టుబడిదారులు బంగారాన్ని మాత్రమే సురక్షితమైన పెట్టుబడిగా చూస్తున్నారు. దీంతో డిమాండ్ పెరిగి ధరలు ఒక్కసారిగా పెరిగాయి. ఫెడరల్ రిజర్వ్ తదుపరి సమావేశంలో వడ్డీ రేటు తగ్గుతుందనే అంచనాలు కూడా
బంగారం కొనాల్సిన సమయం ఇదే.. భవిష్యత్తులో కొనలేరని హెచ్చరిస్తున్న బులియన్ నిపుణులు
ఇప్పుడు బంగారం ధరలు తగ్గుతున్నప్పటికీ, పెట్టుబడిదారులు మరియు మార్కెట్ నిపుణులు దీన్ని ఒకసువర్ణావకాశంగా (Golden Opportunity) చూస్తున్నారు. ప్రపంచ ఆర్థిక పరిస్థితులు, డాలర్ బలహీనత బంగారానికి ప్రస్తుతం మద్దతు ఇస్తున్నాయి. ఇటీవల బంగారం ధరల్లో స్వల్ప తగ్గుదల నమోదైంది. అయితే మార్కెట్ నిపుణులు దీన్ని తాత్కాలిక సవరణగా (short-term correction) భావిస్తున్నారు. అక్టోబర్ 20న ఔన్సుకు 4,381.5
భారత్లో బీరు కంపెనీలు ఢమాల్.. ప్రీమియం బ్రాండ్ల కోసం ఎగబడుతున్న మందుబాబులు
వరుసగా మూడు అర్ధ సంవత్సరాలపాటు ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందిన మార్కెట్గా నిలిచిన భారత మద్యం పరిశ్రమ రంగం.. ఇప్పుడు ఆకస్మికంగా మందగమనం ఎదుర్కొంటోంది. స్పిరిట్స్ తయారీదారులు (విస్కీ, రం, వోడ్కా వంటి పానీయాలు) బలమైన పనితీరు కనబరుస్తుండగా, బీర్ కంపెనీలు మాత్రం కష్టాలను ఎదుర్కొంటున్నాయి. ఈliquor వ్యత్యాసం వెనుక ఉన్న కారణాలను మనం చూసినట్లయితే
బెంగళూరులో ఇంటి యజమానులు దారుణ మోసం.. సెక్యూరిటీ డిపాజిట్ తిరిగి ఇవ్వడం లేదని అద్దెదారులు గగ్గోలు..
బెంగళూరు నగరంలో ఇంటి అద్దె రేట్లు రోజురోజుకూ పెరుగుతున్నాయి. దీంతో పాటుగా సెక్యూరిటీ డిపాజిట్లు కూడా భారీగానే ఉంటున్నాయి. తాజాగా అద్దెదారులు ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్యలలో ఒకటి వారి సెక్యూరిటీ డిపాజిట్ను తిరిగి పొందడం. ఇంటి యజమానులు ఇల్లు ఖాళీ చేసిన తర్వాత కూడా డిపాజిట్ను తిరిగి ఇవ్వడానికి నిరాకరించడం లేదా ఆలస్యం చేయడం వంటి సంఘటనలు
బ్యాంకుల్లో వెండి తాకట్టు పెట్టి లోన్ తీసుకోవచ్చు.. గుడ్ న్యూస్ చెప్పిన RBI
భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) తాజాగా ప్రకటించిన నూతన నిర్ణయం ప్రకారం.. ఇకపై ప్రజలు తమ వెండి ఆభరణాలు లేదా నాణేలను తాకట్టు పెట్టి బ్యాంకుల నుంచి రుణాలు పొందగలరు. ఇప్పటివరకు కేవలం బంగారంపై మాత్రమే రుణాల సౌకర్యం లభించేది. అయితే 2026 ఏప్రిల్ 1 నుండి ఈ అవకాశాన్ని వెండిపైనా విస్తరించనున్నట్లు తెలిపింది RBI. RBI
EPF కొత్త రూల్..కొత్త ఉద్యోగంలో చేరిన వెంటనే పాత ఖాతాలో పీఎఫ్ మొత్తం కొత్త ఖాతాలోకి బదిలీ..
ఇకపై ఉద్యోగాలు మారేటప్పుడు EPF (Employees' Provident Fund) బదిలీ కోసం ఫారమ్లు పూరించాల్సిన అవసరం లేదా యజమాని ఆమోదం కోసం వేచి ఉండాల్సిన అవసరం లేదు. EPFO (Employees' Provident Fund Organisation) కొత్త ఆటోమేటిక్ EPF ట్రాన్స్ఫర్ సిస్టమ్ను ప్రవేశపెట్టింది. ఇది 2025 నాటికి పూర్తిగా అమల్లోకి రానుంది. ఈ మార్పు ఉద్యోగులకు ఒక
డిజిటల్ బంగారంపై సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) ఇటీవల చేసిన హెచ్చరిక పెట్టుబడిదారుల దృష్టిని ఆకర్షించింది. ఆన్లైన్ యాప్లు, ఫిన్టెక్ సంస్థల ద్వారా అందించే డిజిటల్ గోల్డ్ ఉత్పత్తులు తమ నియంత్రణ పరిధిలో లేవని, పెట్టుబడిదారులు అర్థం చేసుకోలేని రిస్క్లకు గురయ్యే అవకాశం ఉందని సెబీ స్పష్టం చేసింది. డిజిటల్ గోల్డ్ అంటే
రూ. 12 వేలు పెరిగిన బంగారం ధర, వెంటనే కొనుగోలు ఆపేయండి, నవంబర్ 10, సోమవారం ధరలు ఇవే..
ఇటీవలి కాలంలో బంగారం ధరల్లో మార్పులు ప్రస్తుతం స్థిరంగా కొనసాగుతున్నాయి. భౌగోళిక రాజకీయ అనిశ్చితుల నేపథ్యంలో పెట్టుబడిదారులు అంతా రిస్క్ ఆస్తులను వదిలేసి సురక్షిత ఆస్తుల వైపు మొగ్గు చూపుతుండడంతో పసిడికి డిమాండ్ కొనసాగుతోంది. ఇక డాలర్తో పోల్చితే రూపాయి క్షీణిస్తుండడం కూడా Gold పెరుగుదలకు కారణంగా కనిపిస్తోంది. ఇక అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకున్న నిర్ణయాలు
వీసాలపై ట్రంప్ మరో షాక్.. మీకు ఈ వ్యాధులు ఉంటే అమెరికాకు నో ఎంట్రీ... కొత్త ప్రకటన జారీ
అమెరికాకు చదువుకోవడానికి, పని చేయడానికి వెళ్లే విదేశీయులపై ట్రంప్ ప్రభుత్వం వివిధ ఆంక్షలు విధిస్తోంది. విదేశీయులు చదువుకుని ఉద్యోగాలు పొందడానికి అమెరికాకు వస్తున్నందున, అమెరికన్లు ఉద్యోగాలు కోల్పోతున్నారని అది నమ్ముతుంది. అమెరికన్ కంపెనీలు ఉపాధిలో అమెరికన్లకు ప్రాధాన్యత ఇవ్వాలని ట్రంప్ పరిపాలన నిరంతరం చెబుతోంది. ఈ నేపథ్యంలో అమెరికాకు వీసా కోసం దరఖాస్తు చేసుకునే విదేశీయులకు ఊబకాయం,
వెండిని కొంటే ఇప్పుడే కొనేయండి.. భవిష్యత్తులో కొనలేరని చెబుతున్న బులియన్ వ్యాపారులు..
ఇటీవలి కాలంలో వెండి (Silver) ధరలు ఔన్సుకు 50 డాలర్ల కంటే తక్కువ స్థాయిలో స్థిరపడుతున్నప్పటికీ.. దాని వ్యూహాత్మక ప్రాధాన్యత గణనీయంగా పెరుగుతోంది.US Geological Survey (USGS) తన 2025 కీలక ఖనిజాల జాబితాలో వెండిని (Silver) చేర్చడం వల్ల.. ఈ విలువైన లోహం ఇప్పుడు కేవలం ఆభరణాలకే కాకుండా పారిశ్రామిక మరియు వ్యూహాత్మక లోహంగా కూడా
ఈ చిన్న ట్రిక్ పాటిస్తే చాలు..రూ. 60 లక్షల హోమ్ లోన్పై రూ. 19 లక్షలు ఆదా చేసుకోవచ్చు
ఇంటిని కొనుగోలు చేయాలనే కల చాలా మందికి జీవితంలో పెద్ద లక్ష్యం. కానీ, ఆ కలను నెరవేర్చే గృహ రుణం (Home Loan) మన భవిష్యత్తులో భారీ ఆర్థిక భారం అవుతుంది. వడ్డీ చెల్లింపులు ఎక్కువగా ఉండటం వల్ల రుణగ్రహీతలు తమ సంపాదనలో గణనీయమైన భాగాన్ని EMIల రూపంలో కోల్పోతారు. అయితే ఒక చిన్న ఆర్థిక వ్యూహం
ప్రపంచానికి మరో షాకిచ్చిన ట్రంప్.. ఆ విలువైన లోహాలన్నీ అమెరికా కీలక ఖనిజాల జాబితాలోకి.
అమెరికా ప్రభుత్వం తన జాతీయ భద్రత, ఆర్థిక స్వావలంబన లక్ష్యాలను దృష్టిలో ఉంచుకుని కీలకమైన చర్య తీసుకుంది. తాజా నిర్ణయం ప్రకారం రాగి (Copper), వెండి (Silver), యురేనియం (Uranium)ను అధికారికంగా అమెరికా కీలక ఖనిజాల జాబితాలో చేర్చింది. ఈ చేర్పు అమెరికా వనరుల విధానంలో ఒక ప్రధాన మార్పును సూచిస్తోంది. ముఖ్యంగా ప్రపంచ సరఫరా గొలుసులపై
బంగారం భారీగా తగ్గింది..కొనుగోలుకు మంచి సమయమేనా...ఆర్థిక నిపుణుల సలహా ఇదిగో..
బంగారం..ఎప్పటికీ సురక్షితమైన ఆస్తిగా భావించబడిన ఈ విలువైన లోహం. ఇటీవలి వారాల్లో గణనీయమైన దిద్దుబాటును ఎదుర్కొంటోంది. అక్టోబర్ 20, 2025న లండన్ స్పాట్ మార్కెట్లో ఔన్సుకు 4,381 డాలర్ల వద్ద గరిష్ట స్థాయిని తాకిన తర్వాత.. ధరలు ఇప్పుడు దాదాపు 10 శాతం తగ్గి 3,950 డాలర్ల స్థాయికి చేరుకున్నాయి. దేశీయంగా కూడా ఇదే ధోరణి గమనించబడింది.
చైనా దందాకు చెక్ పెడుతున్న భారత్...అరుదైన భూమి అయస్కాంతాలపై భారీ స్కెచ్
అమెరికా-చైనా వాణిజ్య సంబంధాల మధ్య నెలకొన్న అస్థిరత.. ప్రపంచ సరఫరా గొలుసులపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ముఖ్యంగా ఆధునిక సాంకేతిక పరికరాలు, ఎలక్ట్రిక్ వాహనాలు (EVs), రక్షణ వ్యవస్థలు, పునరుత్పత్తి శక్తి రంగాలు వంటి విభాగాల్లో కీలకంగా మారిన అరుదైన భూమి మూలకాలు (Rare Earth Elements) ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో వ్యూహాత్మక ప్రాధాన్యత పొందాయి. ఈ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పారిశ్రామికీకరణ కొత్త దశలోకి అడుగుపెడుతోంది. ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు అధ్యక్షతన శుక్రవారం జరిగిన 12వ రాష్ట్ర పెట్టుబడి ప్రోత్సాహక బోర్డు (SIPB) సమావేశంలో రూ.1,01,899 కోట్ల పెట్టుబడులకు ఆమోదం లభించింది. ఈ పెట్టుబడుల ద్వారా రాష్ట్రవ్యాప్తంగా 26 కొత్త పరిశ్రమలు ఏర్పాటు కానున్నాయి. సుమారు 85,870 ఉద్యోగాలు వస్తాయని ప్రభుత్వం ప్రకటించింది. ప్రభుత్వ
దారుణంగా బెంగళూరు టెకీల పరిస్థితి.. ఉద్యోగం పోయి..హోమ్ లోన్ కట్టలేక..చివరకు..
బెంగళూరులో ఇల్లు కొనడం ఒకప్పుడు విజయానికి చిహ్నంగా, జీవిత మైలురాయిగా పరిగణించబడేది. కానీ ఇప్పుడు అదే కల ఆర్థిక భయంగా మారుతోంది. నగరంలోని వేలాది ఐటీ నిపుణులకు, భారీ హోమ్ లోన్లు, పెరుగుతున్న వడ్డీ రేట్లు, ఉద్యోగ భద్రత క్షీణత అన్నీ కలసి కొత్త ఆందోళనలకు దారి తీస్తున్నాయి. ఉద్యోగాల తొలగింపులు పెరుగుతున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI)
పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. ఈ రోజు కూడా బంగారం ధరలు తగ్గాయి, నవంబర్ 8, శనివారం ధరలు ఇవే..
దీపావళి అనంతరం దేశంలో బంగారం, వెండి ధరలు వరుసగా తగ్గుతున్నాయి. గత మూడు రోజులుగా పడిపోతున్న బంగారం ధరలు నేడు నవంబర్ 8వ తేదీ శనివారం కాస్త తగ్గుముఖం పట్టాయి. నాలుగో రోజుకూ కూడా పసిడి ప్రియులకు కాస్త ఊరటనిచ్చాయి. బంగారం ధరల్లో ఈ క్రమమైన తగ్గుదలతో పాటు వెండి ధరలు కూడా దిగజారాయి. పండుగల సీజన్
భారత ఆర్థిక వ్యవస్థలో నిర్మాణాత్మక మార్పులు చాలా అవసరం..వరల్డ్ బ్యాంక్ నివేదిక హెచ్చరిక
2047 నాటికి భారతదేశం $30 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మారాలంటే ఆర్థిక రంగ సంస్కరణలను మరింత వేగవంతం చేయాలని, ప్రైవేట్ మూలధన సమీకరణను పెంచాలని ప్రపంచ బ్యాంకు తాజా నివేదికలో పేర్కొంది. ఈ నివేదిక ప్రకారం.. బలమైన బ్యాంకింగ్ వ్యవస్థ, విస్తృతమైన పెట్టుబడి మార్కెట్లు, సమగ్ర నియంత్రణ వ్యవస్థలు, మహిళలు మరియు MSME లకు ఆర్థిక
ప్రపంచ మార్కెట్లు సర్దుకుంటున్న ఉన్న సమయంలో.. బంగారం ధరలు మళ్లీ రికార్డు స్థాయిలో నిలిచాయి. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX)లో డిసెంబర్ గోల్డ్ ఫ్యూచర్స్ 10 గ్రాములకు రూ. 1,22,000 చుట్టూ ట్రేడవుతున్నాయి. అంతర్జాతీయంగా, కామెక్స్ మార్కెట్లో ఔన్సుకు 4,000 డాలర్ల కంటే ఎక్కువ వద్ద బంగారం స్థిరంగా ఉంది. ఈ స్థిరత్వం బంగారం పెట్టుబడిదారులకు ఒక
తంగమాయిల్ జ్యువెలరీ లిమిటెడ్ షేరు ధర ఇటీవల బలమైన పెరుగుదలతో మార్కెట్లో చర్చనీయాంశంగా మారింది. కేవలం 10 ట్రేడింగ్ సెషన్లలో 70 శాతం పెరుగుదల నమోదు చేసిన ఈ స్టాక్, ఈ సీజన్లో అత్యంత వేగంగా ఎదుగుతున్న మల్టీబ్యాగర్ జ్యువెలరీ షేర్గా నిలిచింది. నవంబర్ 7న ఈ స్టాక్ రూ.3,319.80 వద్ద కొత్త ఆల్టైమ్ హైని తాకింది.
ట్రంప్ సుంకాల కేసు...సుప్రీంకోర్టులో కేసు ఓడిపోతే అమెరికా పని అయిపోయినట్లే..
డొనాల్డ్ ట్రంప్ విధించిన సుంకాలపై అమెరికా సుప్రీంకోర్టులో జరుగుతున్న విచారణలు ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక నిపుణుల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఈ కేసులో ట్రంప్ పరిపాలన వాదనలకు అనుకూలంగా నడుస్తుందని భావించినప్పటికీ, ఆయన నియమించిన న్యాయమూర్తులు కూడా కఠిన ప్రశ్నలతో ప్రభుత్వ న్యాయవాదులను నిలదీశారు. దీంతో ఈ కేసు ఫలితం అనిశ్చితంగా మారింది. ట్రంప్ 1977 నాటి ఇంటర్నేషనల్ ఎమర్జెన్సీ
బెంగళూరు ట్రాఫిక్తో నరకమే.. రోజుకు 2,800 కొత్త వాహనాలు రోడ్డు మీదకు..
అక్టోబర్ నెలలో బెంగళూరులో కొత్త వాహనాల రిజిస్ట్రేషన్లు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. నగరంలోని రవాణా శాఖ గణాంకాల ప్రకారం.. ఈ నెలలో సగటున రోజుకు 2,774 కొత్త వాహనాలు రోడ్లపైకి వచ్చాయి. ఇప్పటికే ట్రాఫిక్ రద్దీతో ఇబ్బంది పడుతున్న ఈ మహానగరానికి, తాజా వాహనాలతో మరింత ఒత్తిడిని తెచ్చిందని అధికారులు పేర్కొంటున్నారు. టైమ్స్ ఆఫ్ ఇండియా తెలిపిన
అక్టోబర్ నెలలో లక్షా యాభై వేల మందికి పైగా ఉద్యోగులు రోడ్డు మీదకు.. ఇంత దారుణమా..
అగ్రరాజ్యం అమెరికాలో అక్టోబర్ నెలలో ఉద్యోగ కోతలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. ఛాలెంజర్, గ్రే &క్రిస్మస్ సంస్థ విడుదల చేసిన తాజా నివేదిక ప్రకారం.. US యజమానులు అక్టోబర్లో 1,53,074 ఉద్యోగాల కోతలను ప్రకటించారు. ఇది గత ఏడాదితో పోలిస్తే 175 శాతం అధికం. ఈ స్థాయి తొలగింపులు 2003 తర్వాత తొలిసారి నమోదవడం గమనార్హం.
సామాన్యులు ఇల్లు కొనాలనే ఆశలు వదిలేసుకోండి.. రాబోయే కొన్ని సంవత్సరాల్లో ఇళ్ల ధరలకు రెక్కలు
India real estate outlook:భారతదేశంలో గృహ డిమాండ్ నిరంతరంగా పెరుగుతుండటంతో.. రాబోయే కొన్ని సంవత్సరాల్లో ఇళ్ల ధరలు సంవత్సరానికి 5 నుండి 10 శాతం మేర పెరిగే అవకాశం ఉందని పరిశ్రమల సమాఖ్య CII (Confederation of Indian Industry), ప్రాపర్టీ కన్సల్టెంట్ కొలియర్స్ ఇండియా సంయుక్త నివేదిక తెలిపింది. రియల్ ఎస్టేట్ @ 2047: బిల్డింగ్
బంగారం ధరలు తగ్గాయి.. అయినా ఇంకా తగ్గేదాకా వెయిట్ చేయండి, నవంబర్ 7, శుక్రవారం ధరలు ఇవే..
ఈ ఏడాది పండుగ సీజన్లో బంగారం ధరలు కొత్త రికార్డులను తాకాయి. గత నెలలో 10 గ్రాముల బంగారం ధర రూ.1,32,000 దాటడం మార్కెట్ లో పెట్టుబడిదారులకు ఆశ్చర్యం కలిగించింది. దీపావళికి ముందు వినియోగదారుల కొనుగోలు డిమాండ్ పెరగడం, ప్రపంచ వ్యాప్తంగా వాణిజ్య ఉద్రిక్తతలు కొనసాగడం, పెట్టుబడిదారులు సురక్షిత ఆస్తులపై దృష్టి కేంద్రీకరించడం వంటి అంశాలు ఈ
భారత ప్రభుత్వం ప్రపంచ స్థాయి బ్యాంకులను నిర్మించడానికి రెడీ అవుతోంది. ఈ లక్ష్యాన్ని సాధించేందుకు ప్రభుత్వ యాజమాన్యంలోని బ్యాంకుల ఏకీకరణ ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు.ముంబైలో నవంబర్ 6న జరిగిన 12వ ఎస్బీఐ బ్యాంకింగ్ అండ్ ఎకనామిక్స్ కాన్క్లేవ్లో నిర్మల మాట్లాడుతూ.. ప్రభుత్వం రుణదాతలతో కూర్చుని చర్చలు జరుపుతుంది. వారు పెద్ద
బంగారం ధర తగ్గినా ఈ స్థాయి వద్ద ఉన్నప్పుడే కొనండి.. సామాన్యులకు కీలక సూచన చేస్తున్న ఆర్థిక నిపుణులు
ఇటీవలి కాలంలో భారీ ర్యాలీ తర్వాత బంగారం మార్కెట్లో తగ్గుదల కనిపిస్తోంది. MCX గోల్డ్ ధరలు గత కొన్ని రోజులుగా డౌన్ సంకేతాలను చూపుతూ, ప్రతికూల దిశలో స్వల్ప దిద్దుబాటు జరగొచ్చని నిపుణులు సూచిస్తున్నారు. నువామా ప్రొఫెషనల్ క్లయింట్స్ గ్రూప్, ఫారెక్స్ &కమోడిటీస్ హెడ్ అభిలాష్ కోయిక్కర మాట్లాడుతూ.. Gold ధరలు తాత్కాలికంగా తగ్గుముఖం పట్టే
ఆర్థిక ఇబ్బందుల్లో నిస్సాన్..4.4 బిలియన్ డాలర్ల నష్టాలు.. కంపెనీ భవనాలు అమ్మకం..
ఆర్థిక ఇబ్బందుల్లో కొట్టుమిట్టాడుతున్న జపాన్ ఆటోమొబైల్ దిగ్గజం నిస్సాన్ మోటార్ కంపెనీ తన పునరుద్ధరణ చర్యలలో భాగంగా టోక్యోకు నైరుతి దిశలోని యోకోహామాలో ఉన్న ప్రధాన కార్యాలయ భవనాన్ని 97 బిలియన్ యెన్లకు (630 మిలియన్ డాలర్లు) విక్రయించినట్లు గురువారం ప్రకటించింది. నిస్సాన్ ఈ భవనాన్ని అమ్మిన తర్వాత కూడా లీజు తీసుకుని దానిని తన ప్రధాన
భారత్లో గూగుల్, చాట్జీపీటీ అమెరికా నిషేధిస్తే?..దేశంలోని పరిస్థితులపై హర్ష్ గోయెంకా ఆందోళన..
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారతదేశం గూగుల్, చాట్జీపీటీ, X (ట్విట్టర్), ఇన్స్టాగ్రామ్ వంటి అమెరికన్ టెక్ ప్లాట్ఫారమ్లను ఉపయోగించకుండా నిషేధిస్తే దేశం ఎదుర్కొనే పరిస్థితులను RPG గ్రూప్ చైర్మన్ హర్ష్ గోయెంకా ఊహిస్తూ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సంభావ్య టెక్ ఎంబార్గో ప్రమాదంపై ఆయన ప్రజలను ప్రత్యామ్నాయాలపై ఆలోచించమని పిలుపునిచ్చారు. సోషల్ మీడియా ప్లాట్ఫారమ్
కూతుర్ల మీద ప్రేమ..గుడ్డిగా నమ్మి రూ. 14 కోట్లు కోల్పోయిన తండ్రి.. కేసు ఏంటంటే..
తన కుమార్తెల అనారోగ్యాన్ని నయం చేయాలనే తపనలో ఒక టెక్కీ కుటుంబం జీవితకాల సంపాదన అంతా కోల్పోయింది. పూణేలో చోటుచేసుకున్న ఈ ఘోర మోసం కేసులో ఒక ఐటీ ఇంజనీర్, అతని భార్యను ఆధ్యాత్మిక వైద్యం పేరుతో మోసగించిన నిందితురాలిపై పోలీసులు కేసు నమోదు చేశారు.పూణే సైబర్, ఆర్థిక నేరాల డీసీపీ వివేక్ మసల్ ప్రకారం, బాధిత
ముంబైకి చెందిన భార్యాభర్తలు ఒక బిల్డర్తో అభివృద్ధి ఒప్పందం కుదుర్చుకున్నారు. ఆ ఒప్పందం ప్రకారం, వారు తమ భూమిని బిల్డర్కి అప్పగిస్తే, ప్రతిగా బిల్డర్ నిర్దిష్ట సంఖ్యలో అపార్ట్మెంట్లు అందజేయాలని నిర్ణయించారు. బిల్డర్ సమయానికి ఆ అపార్ట్మెంట్లను అప్పగించకపోతే.. ఆ జాప్యానికి పరిహారంగా వారికి నగదు చెల్లించాలనే నిబంధన కూడా ఉంది. అయితే బిల్డర్ హామీ ఇచ్చిన
బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఆ చర్చలు జరిగే దాకా కొనుగోలు ఆపేయండి, నవంబర్ 6, గురువారం ధరలు ఇవే..
2025లో పండుగ సీజన్లో బంగారం ధరలు కొత్త రికార్డులను తాకాయి. 10 గ్రాముల బంగారం ధర రూ.1,32,000 దాటడం మార్కెట్ లో ఆశ్చర్యం కలిగించింది. దీపావళికి ముందు వినియోగదారుల డిమాండ్ పెరగడం, ప్రపంచ వ్యాప్తంగా వాణిజ్య ఉద్రిక్తతలు కొనసాగడం, పెట్టుబడిదారులు సురక్షిత ఆస్తులపై దృష్టి కేంద్రీకరించడం వంటి అంశాలు ఈ పెరుగుదల వెనుక ప్రధాన కారణాలుగా విశ్లేషకులు
బంగారం ధరలు భవిష్యత్తులో పెరుగుతాయా..తగ్గుతాయా.. నిపుణులు ఏం చెబుతున్నారో తెలుసుకోండి
2025లో పండుగ సీజన్లో బంగారం ధరలు కొత్త రికార్డులను తాకాయి. 10 గ్రాముల బంగారం ధర రూ.1,32,000 దాటడం మార్కెట్ లో ఆశ్చర్యం కలిగించింది. దీపావళికి ముందు వినియోగదారుల డిమాండ్ పెరగడం, ప్రపంచ వ్యాప్తంగా వాణిజ్య ఉద్రిక్తతలు కొనసాగడం, పెట్టుబడిదారులు సురక్షిత ఆస్తులపై దృష్టి కేంద్రీకరించడం వంటి అంశాలు ఈ పెరుగుదల వెనుక ప్రధాన కారణాలుగా విశ్లేషకులు
బంగారం ధర కుప్పకూలబోతోంది.. కొనుగోలుకు రెడీగా ఉండాలంటున్న ఆర్థిక నిపుణులు
2025 పండుగ సీజన్లో బంగారం మళ్లీ తన మెరుపును చూపించింది. 10 గ్రాముల బంగారం ధర రూ.1,32,000 దాటడం ద్వారా సంవత్సరం ఆరంభం నుండి దాదాపు 50 శాతం పెరిగింది. దీపావళి ముందు వినియోగదారుల కొనుగోళ్ల ఉత్సాహం, అంతర్జాతీయ ఆర్థిక ఉద్రిక్తతలు, సురక్షిత ఆస్తులపై పెట్టుబడిదారుల ఆకర్షణ ఈ పెరుగుదలకు దోహదపడ్డాయి. అయితే, పండుగల తర్వాత డాలర్
డిసెంబర్ 31, 2025 తర్వాత మీ PAN కార్డు పనిచేయదు..వెంటనే పాన్-ఆధార్ లింకింగ్ చేయండి
మీ శాశ్వత ఖాతా నంబర్ (PAN)ను ఆధార్ కార్డ్తో లింక్ చేయడం తప్పనిసరి అని టాక్స్బడ్డీ సంస్థ ఒక ట్వీట్ ద్వారా హెచ్చరించింది. గడువు తేదీ డిసెంబర్ 31, 2025. ఈ గడువుకు ముందుగా లింక్ చేయకపోతే 2026 జనవరి 1 నుండి మీ PAN కార్డు డీయాక్టివ్ అవుతుంది. తద్వారా మీరు ఆదాయపు పన్ను రిటర్నులు
జీవితంలో గెలవడం అంటే ఏమిటి..మంచి ఉద్యోగమా లేక కుటుంబం మధ్య గడపడమా ?
బెంగళూరులో అమెజాన్లో మంచి స్థాయి ఉద్యోగం చేస్తున్న ఒక యువ ఇంజనీర్ శుభం సోని.. ఇటీవల లింక్డ్ఇన్లో చేసిన ఒక పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ పోస్ట్ కేవలం ఉద్యోగం మార్పు గురించి కాదు.. జీవితం, విజయం, కుటుంబం, మనశ్శాంతిపై కొత్త దృష్టికోణాన్ని తెరపైకి తెచ్చింది. శుభం సోని అమెజాన్లో పని చేస్తూ
బెంగళూరులో రెండో విమానాశ్రయం.. ఈ మూడు ఏరియాలపై ఫోకస్ పెట్టిన సిద్ధరామయ్య సర్కారు..
Bengaluru ప్రస్తుతం తన రెండవ అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పాటు దిశగా వేగంగా అడుగులు వేస్తోంది. ప్రస్తుత కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం (KIA) ఇప్పటికే తన డిజైన్ సామర్థ్యాన్ని మించి పనిచేస్తుండటంతో, రాబోయే దశాబ్దంలో ప్రయాణీకుల సంఖ్య రెట్టింపు అవుతుందని అంచనా వేస్తున్నారు. ఈ పెరుగుతున్న రద్దీని ఎదుర్కొనేందుకు, రాష్ట్ర ప్రభుత్వం మరో విమానాశ్రయం అవసరమని స్పష్టంగా గుర్తించింది.
వేలాదిమంది ఉద్యోగులకు షాకిచ్చిన ఐబీఎం.. ఇంటికి వెళ్లేందుకు రెడీగా ఉండాలని పిలుపు
ప్రపంచ టెక్ దిగ్గజం ఐబిఎమ్ (IBM) మరోసారి తన సంస్థాగత నిర్మాణంలో కీలక మార్పులు చేస్తోంది. కంపెనీ మంగళవారం ప్రకటించిన వివరాల ప్రకారం.. ఈ త్రైమాసికంలో వేలాది మంది ఉద్యోగులను ప్రభావితం చేసే విధంగా ఉద్యోగాల్లో కోత విధించనుంది. ఈ నిర్ణయం కంపెనీ యొక్క వ్యూహాత్మక దిశలో భాగమని ముఖ్యంగా అధిక లాభదాయక సాఫ్ట్వేర్ విభాగం వైపు
కుప్పకూలిన బిట్ కాయిన్ విలువ.. దూరంగా జరుగుతున్నఇన్వెస్టర్లు.. కారణం ఏంటంటే..
జూన్ 2025 తరువాత మొదటిసారిగా బిట్కాయిన్ ధర $100,000 మార్క్కి దిగువకు పడిపోవడంతో క్రిప్టో మార్కెట్లు తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. అక్టోబర్ 6న నమోదైన రికార్డు గరిష్ట స్థాయి నుండి 20 శాతం క్షీణతతో, మొత్తం క్రిప్టో మార్కెట్ క్యాపిటలైజేషన్ $1 ట్రిలియన్కు పైగా విలువ కోల్పోయింది. తద్వారా క్రిప్టో రంగం అధికారికంగా బేర్ మార్కెట్ దశలోకి
బంగారం ధర భారీగా తగ్గింది.. ఇంకా తగ్గుతుంది తొందరపడి కొనకండి.. నవంబర్ 5, బుధవారం ధరలు ఇవే..
ప్రపంచ వ్యాప్తంగా పరిస్థితులు కుదుట పడుతున్నాయి. దీంతో డాలర్ మళ్లీ పుంజుకుంటోంది. పెట్టుబడిదారులు డాలర్ వైపు చూస్తున్నారు. దీంతో బంగారం ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. అంతర్జాతీయంగా జరుగుతున్న పరిణామాలను భారత ట్రేడర్లు కూడా నిశితంగా గమనిస్తున్నారు. దీంతో బంగారం ధరలు మన దేశంలో కూడా తగ్గుముఖం పట్టాయి. రానున్న రోజుల్లో ఈ ధరలు ఇంకా తగ్గే అవకాశం
రతన్ టాటాకు సన్నిహితుడిగా, వ్యాపారవేత్తగా పేరుపొందిన మెహ్లీ మిస్త్రీ, టాటా ట్రస్టుల నుండి తన ట్రస్టీ పదవికి రాజీనామా చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. సీఎన్బీసీ-టీవీ18 పేర్కొన్న వివరాల ప్రకారం, టాటా ట్రస్ట్స్ చైర్మన్ నోయెల్ టాటాతో పాటు అన్ని ట్రస్టీలకు రాసిన లేఖలో మిస్త్రీ, సంస్థను వివాదాల నుండి దూరంగా ఉంచాలని.. దాని వ్యవస్థాపక విలువలను, రతన్
బంగారాన్ని ఈ ధర వద్ద కొంటేనే లాభాలతో బయటపడతారు.. కీలక సూచన చేస్తున్న బులియన్ వ్యాపారులు
అంతర్జాతీయ మార్కెట్లలో డాలర్ ఇండెక్స్ మూడు నెలల గరిష్ట స్థాయికి చేరుకోవడంతో బంగారం, వెండి ధరలు మరోసారి ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. మంగళవారం ఉదయం MCXలో బంగారం ధరలు రూ.666 లేదా 0.55% తగ్గి రూ.1,20,743/10 గ్రాముల వద్ద ట్రేడింగ్ ప్రారంభించాయి. గత వారం రోజులుగా ధరలు రూ.1.21 లక్షల వద్ద నిరోధ స్థాయిని ఎదుర్కొంటున్నాయి. ఇక వెండి
భారతీయ విమాన ప్రయాణికులకు సంతోషకరమైన వార్త. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) తాజాగా ఒక కొత్త ప్రతిపాదనను తీసుకొచ్చింది. దీని ప్రకారం, ఇకపై మీరు విమాన టికెట్ బుక్ చేసిన 48 గంటలలోపు దానిని రద్దు చేసుకోవచ్చు లేదా మార్చుకోవచ్చు. అదీ ఎటువంటి అదనపు రుసుము లేకుండా మీరు ఆ పనులు చేయవచ్చు. ఇప్పటి
బంగారం ఏ మూలకు.. పరుగులు పెడుతున్న వెండి ధరలు.. నిపుణులు కీలక సూచన ఏంటంటే..
2025లో విలువైన లోహాల మార్కెట్లో వెండి అసాధారణంగా పెరిగి అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ సంవత్సరం ఇప్పటివరకు వెండి ధరలు 70 శాతం కంటే ఎక్కువ పెరిగి, బంగారం యొక్క 50 శాతం లాభాలను మించిపోయాయి. సోమవారం, ప్రపంచ మార్కెట్లలో వెండి ఔన్సుకు 51.38 డాలర్ల ధరను తాకి రికార్డు స్థాయిని చేరుకుంది. మరోవైపు, ఫెడరల్ రిజర్వ్
బంగారం ధరలు ఈ రేటు వద్దకు వచ్చేదాకా ఆగండి.. కీలక సూచన చేస్తున్న మూడు ప్రధాన గ్లోబల్ బ్యాంకులు
2025 నవంబర్ నాటికి ప్రపంచ బంగారం స్పాట్ ధర ట్రాయ్ ఔన్స్కు USD 4,000 దాటింది. ఇది భారతీయ ప్రమాణంలో 10 గ్రాములకు సుమారు రూ. 1,20 వేల నుండి రూ. 1,25 వేల వరకు ఉంటుంది. అయితే ఇది రూపాయి మారకం విలువ. దిగుమతి సుంకాలు, స్థానిక మార్కెట్ ప్రీమియంలపై ఆధారపడి ఉంటుంది. గోల్డ్మన్ సాచ్స్,
ఇంకా మీకు రీఫండ్ రాలేదా.. అయితే ఈ తప్పు జరిగి ఉంటుంది.. వెంటనే ఇలా చెక్ చేసుకోండి
ఆదాయపు పన్ను రిటర్న్లు (ITR) దాఖలు చేసే గడువు సెప్టెంబర్ 16తో ముగిసింది. చాలా మంది పన్ను చెల్లింపుదారులు తమ రీఫండ్ కోసం ఎదురుచూస్తున్నారు. సాధారణంగా, ITR ఫైలింగ్ పూర్తయి, ఇ-వెరిఫికేషన్ జరిగిన తర్వాత, రీఫండ్ మొత్తం 2 నుండి 5 వారాల మధ్యలో బ్యాంక్ ఖాతాలో జమ అవుతుంది. కానీ కొందరికి ఆలస్యం కావడం సహజమే.
ఏపీలో రూ. 20 వేల కోట్ల పెట్టుబడి పెట్టనున్న హిందూజా గ్రూపు.. వేలాదిమందికి ఉపాధి అవకాశాలు
లండన్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, హిందుజా గ్రూప్ ప్రముఖుల మధ్య జరిగిన కీలక సమావేశం అనంతరం, ఆంధ్రప్రదేశ్లో దశలవారీగా రూ. 20 వేల కోట్ల పెట్టుబడికి రెండు పక్షాలు అంగీకరించాయి. ఈ పెట్టుబడులు ప్రధానంగా ఇంధన, పునరుత్పాదక శక్తి, ఎలక్ట్రిక్ వాహన రంగాలపై కేంద్రీకృతమై ఉంటాయి. రాష్ట్ర ప్రభుత్వం సోమవారం విడుదల చేసిన ప్రకటన ప్రకారం,
బంగారం ధరలు తగ్గాయి.. అయినా కొనుగోలు ప్రయత్నం ఆపుకోండి.. నవంబర్ 4, మంగళవారం ధరలు ఇవే..
ప్రపంచ మార్కెట్లలో బంగారం ధరలు గత నెలలో భారీ లాభాలను నమోదు చేశాయి. US డాలర్ స్థిరీకరణ, ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేటు అంచనాలు, US-చైనా వాణిజ్య ఉద్రిక్తతల సడలింపు బంగారు మార్కెట్ దిశను నిర్ణయిస్తున్నాయి. ఇటీవలి గరిష్టాల తరువాత డాలర్ కొద్దిగా బలపడడంతో, బంగారం ధరలు నేడు తగ్గుముఖం పట్టాయి. అక్టోబర్ నెలలో భారీగా తగ్గిన
కరోనా మహమ్మారికి ముందు కాలం నుండి భారతీయ కుటుంబాల అప్పులు, వారి ఆర్థిక ఆస్తుల కంటే రెండు రెట్లు వేగంగా పెరుగుతున్నాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) డేటాను విశ్లేషించిన ది హిందూ నివేదిక తెలియజేసింది.2019 నుండి 2025 మధ్యకాలంలో గృహ ఆర్థిక ఆస్తుల సృష్టి సంవత్సరానికి సగటుగా 48 శాతం పెరిగింది. అయితే అదే
బెంగళూరులో రూ. 20 వేల రెంట్కు రూ. 30 లక్షల అడ్వాన్స్.. యజమానుల నిలువు దోపిడిపై హాట్ డిబేట్ ఇదిగో..
బెంగళూరులోని ఫ్రేజర్ టౌన్ ప్రాంతంలో ఒక 2 బెడ్రూమ్ ఫ్లాట్ కోసం రూ.30 లక్షల సెక్యూరిటీ డిపాజిట్ డిమాండ్ చేసిన జాబితా సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ జాబితాను ఒక రెడిట్ యూజర్ షేర్ చేసిన తర్వాత, రెడిట్ ఫోరమ్లో ప్రస్తుతం Bengaluru లో అద్దె మార్కెట్ పరిస్థితులు చర్చనీయాంశమయ్యాయి. జాబితా శీర్షికలో కొత్త భవనం,
బంగారం ధరలు తగ్గేది అప్పుడే.. ఆ ఫలితాల వరకు వెయిట్ చేయమంటున్న ఆర్థిక నిపుణులు
ప్రపంచ మార్కెట్లలో బంగారం ధరలు స్వల్ప లాభాలను నమోదు చేశాయి. US డాలర్ స్థిరీకరణ, ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేటు అంచనాలు, US-చైనా వాణిజ్య ఉద్రిక్తతల సడలింపు బంగారు మార్కెట్ దిశను నిర్ణయిస్తున్నాయి. ఇటీవలి గరిష్టాల తరువాత డాలర్ కొద్దిగా బలహీనపడడంతో, బంగారం ధరలు ఈ రోజు స్వల్పంగా పెరిగాయి.స్పాట్ గోల్డ్ ఔన్సుకు 0.3% పెరిగి 4,014.59
హైదరాబాద్లో నెట్ఫ్లిక్స్ రెండవ కార్యాలయం.. బెంగళూరును వదిలేయడంపై సోషల్ మీడియాలో తీవ్ర చర్చలు
ప్రపంచ ప్రఖ్యాత స్ట్రీమింగ్ దిగ్గజం నెట్ఫ్లిక్స్ (Netflix) భారతదేశంలో తన రెండవ కార్యాలయాన్ని ఏర్పాటు చేయడానికి హైదరాబాద్ నగరాన్ని ఎంపిక చేసింది. ఇప్పటికే ముంబైలో తన మొదటి ఇండియా హెడ్క్వార్టర్స్ కలిగి ఉన్న నెట్ఫ్లిక్స్, ఇప్పుడు దక్షిణ భారతీయ కంటెంట్ ఉత్పత్తి, సాంకేతిక విస్తరణపై దృష్టి పెట్టడానికి హైటెక్ సిటీలో కొత్త కార్యాలయాన్ని ఏర్పాటు చేయనుంది. సినీజోష్
చైనాకు దిమ్మతిరిగే షాక్.. రూ. 7 వేల కోట్లతో భారీ టార్గెట్ పెట్టిన భారత్ ..ఇక దబిడి దబిడే..
భారతదేశం ఇప్పుడు అరుదైన భూమి అయస్కాంతాల ఉత్పత్తి రంగంలో పెద్ద అడుగు వేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఈ రంగంలో చైనా ఆధిపత్యం కొనసాగుతుండగా, అమెరికాతో వాణిజ్య ఉద్రిక్తతల నేపథ్యంలో చైనా ఎగుమతులను నిలిపివేయడం భారతదేశంపై ప్రభావం చూపింది. ఈ నేపథ్యంలో భారత్ ఇప్పుడు చైనా ఆధిపత్యాన్ని తగ్గించి స్వయం సమృద్ధిగా మారేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది. బ్లూమ్బెర్గ్ నివేదిక ప్రకారం..భారత
నిద్ర లేవగానే జాబ్ పోయిందనే మెసేజ్.. 14 వేల మంది ఉద్యోగులకు షాకిచ్చిన అమెజాన్
ప్రపంచంలోని అతిపెద్ద టెక్ సంస్థలలో ఒకటైన అమెజాన్ నుంచి మరోసారి భారీ ఉద్యోగాల కోత షాక్ను టెక్ ప్రపంచంలో కలకలం రేపింది. ఈసారి ఉద్యోగులను తొలగించే విధానం మరింత ఆశ్చర్యకరంగా మారింది. ఎందుకంటే, చాలామంది ఉద్యోగులు తెల్లవారకముందే టెక్స్ట్ మెసేజ్ల రూపంలో తమ తొలగింపు సమాచారాన్ని పొందారు. బిజినెస్ ఇన్సైడర్ వెల్లడించిన వివరాల ప్రకారం..అమెజాన్ సుమారు 14
ఉద్యోగం వేస్ట్..ధైర్యం చేసి సొంత వ్యాపారం మొదలు పెట్టండి.. ఒరాకిల్ జాబ్ వదిలిన యువకుడి మాటల్లో..
ఒరాకిల్లో ఆపరేషన్స్ హెడ్గా పనిచేసిన ప్రదీప్ కన్నన్ 2019లో అందరినీ ఆశ్చర్యపరిచే నిర్ణయం తీసుకున్నాడు.నెలకు మంచి జీతం వచ్చే సురక్షితమైన ఉద్యోగం,సౌకర్యవంతమైన బెంగళూరు జీవితం, ప్రేమతో కూడిన కుటుంబం.. ఇవన్నీ ఉన్నప్పటికీ, ఆయన మనసులో ఒక శూన్యత ఉండేది. నాలో ఏదో లేకపోవడం అనిపించేదని ఆయన ఒక సోషల్ మీడియా పోస్ట్లో పేర్కొన్నారు. తనకు నిజమైన ఆనందాన్ని
బంగారం ధర పెరిగింది.. కొనడం ఆపేయాల్సిందే అంటున్న నిపుణులు, నవంబర్ 3, సోమవారం ధరలు ఇవే..
బంగారం ధరలు పసిడి ప్రియులకు షాకుల మీద షాకులిస్తున్నాయి. అక్టోబర్ నెలలో చుక్కలు చూపించిన పసిడి ధరలు నవంబర్ నెలలో తగ్గుతాయనుకుంటే తగ్గడం లేదు. డిసెంబర్లో అమెరికా ఫెడరల్ రిజర్వ్ మరోసారి వడ్డీ రేట్లు పెరిగించవచ్చన్న అనిశ్చితి మార్కెట్లలో కొనసాగుతోంది. ఈ అనిశ్చితి కారణంగా డాలర్ విలువ తగ్గే అవకాశాలు కనపడక.. Gold రేట్ పెరుగుదలకు కారణమవుతున్నాయి.
రూ. లక్ష జీతం కన్నా కలను నెరవేర్చుకోవడమే ముఖ్యమనుకున్నాడు..కట్ చేస్తే పస్తులతో పడుకుని..
జీవితంలో స్థిరమైన ఉద్యోగం, సురక్షితమైన ఆదాయం చాలామందికి ఆకాంక్ష. కానీ కొంతమంది మాత్రం తమ కలలను నెరవేర్చుకోవడానికి ఆ సౌలభ్యాన్ని వదిలేస్తారు. అలా ధైర్యంగా నిర్ణయం తీసుకుని, విజయాన్ని అందుకుని అందరికీ ఉదాహరణగా నిలిచాడు రాజస్థాన్కు చెందిన 26 ఏళ్ల యువకుడు. అతను నెలకు రూ. 1.3 లక్షల జీతం వచ్చే కార్పొరేట్ ఉద్యోగాన్ని వదిలి, ఇప్పుడు
హైదరాబాద్ ట్రాఫిక్ కష్టాలకు చెక్.. రూ. 350 కోట్లతో కొత్త ఫై ఓవర్ పనులు ప్రారంభం.. ఎక్కడంటే..
హైదరాబాద్ నగర ట్రాఫిక్ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (GHMC) మరో కీలక ప్రాజెక్ట్కు శ్రీకారం చుట్టింది. మియాపూర్ ఎక్స్ రోడ్ నుండి ఆల్విన్ ఎక్స్ రోడ్ వరకు ఆరు లేన్ల డబుల్ సైడ్ ఫ్లైఓవర్ నిర్మాణం ప్రారంభమైంది. అదనంగా, హఫీజ్పేట్ నుండి మియాపూర్ వరకు ఒకటి, బాచుపల్లి నుండి
భారత బ్యాంకులలో భారీగా పెట్టుబడులు పెడుతున్న విదేశీ సంస్థలు, కారణం ఏంటంటే..
భారతదేశ ఆర్థిక రంగం ప్రస్తుతం భారీ పరివర్తన దశలో ఉంది. నికర విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు తగ్గుతున్నా, ప్రపంచ ఆర్థిక దిగ్గజాలు భారత బ్యాంకులు, బీమా సంస్థలు, NBFCల వైపు పరుగులు పెడుతున్నాయి. దుబాయ్కు చెందిన ఎమిరేట్స్ NBD, జపాన్కు చెందిన సుమిటోమో మిట్సుయ్ బ్యాంకింగ్ కార్పొరేషన్ (SMBC), అమెరికాకు చెందిన బ్లాక్స్టోన్, స్విట్జర్లాండ్కి చెందిన జ్యూరిచ్
భారతదేశంలో, చాలా కాలంగా రియల్ ఎస్టేట్ ను అత్యంత సురక్షిత పెట్టుబడిగా పరిగణిస్తున్నారు. ఒక ఇంటిని లేదా స్థలాన్ని కొనుగోలు చేయడం అంటే స్థిరమైన ఆస్తి కలిగి ఉండటం, కుటుంబ భద్రత, సామాజిక గౌరవం కలగడం అన్న భావన మనలో బలంగా ఉంది. కాలక్రమేణా ఆస్తి విలువ పెరుగుతుందని నమ్మకం కూడా చాలా మందిలో ఉంది. అయితే,
బంగారం ధరల తగ్గుముఖం పడతాయంటున్న ఆర్థిక నిపుణులు, కారణం ఏం చెబుతున్నారంటే..
శనివారం బంగారం ధరల్లో గణనీయమైన పతనం నమోదైంది. అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ గోల్డ్ 0.5 శాతం తగ్గి ఔన్సుకు 4,004.37 డాలర్ల వద్దకు చేరింది. అయితే, ఈ నెలలో ఇప్పటివరకు పసిడి దాదాపు 4 శాతం మేర పెరుగుదలను నమోదు చేసింది. డిసెంబర్ డెలివరీకి సంబంధించిన US గోల్డ్ ఫ్యూచర్స్లు ఔన్సుకు 4,016.30 డాలర్ల వద్ద స్థిరంగా
అనిల్ అంబానీకి దెబ్బ మీద దెబ్బ.. రిలయన్స్ గ్రూప్ మీద రూ. 41,900 కోట్ల మోసం ఆరోపణలు
అనిల్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ గ్రూప్ 2006 నుండి కంపెనీల నుండి నిధులను మళ్లించడం ద్వారా రూ.41,921 కోట్లకు పైగా భారీ ఆర్థిక మోసానికి పాల్పడిందని దర్యాప్తు మీడియా సంస్థ కోబ్రాపోస్ట్ ఆరోపించింది. కోబ్రాపోస్ట్ దర్యాప్తు నివేదిక ప్రకారం, రిలయన్స్ కమ్యూనికేషన్స్, రిలయన్స్ క్యాపిటల్ వంటి లిస్టెడ్ గ్రూప్ కంపెనీల నుండి బ్యాంకు రుణాలు ఆర్థిక సంస్థలకు
శ్రీకాకుళం కాశీబుగ్గలో విషాదం..వేంకటేశ్వర స్వామి ఆలయంలో తొక్కిసలాట..తొమ్మిది మంది మృతి
శ్రీకాకుళం జిల్లాలోని కాశీబుగ్గలో ఘోర విషాదం చోటుచేసుకుంది. కార్తీక మాసం సందర్భంగా భక్తులతో నిండిన వేంకటేశ్వర స్వామి ఆలయంలో శుక్రవారం ఉదయం జరిగిన తొక్కిసలాటలో తొమ్మిది మంది మృతి చెందగా, మరొక పది మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. గాయపడినవారిని సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతుల్లో మహిళలు, చిన్నారులు ఉన్నట్లు అధికారులు ధృవీకరించారు.
నవంబర్ 2025 ప్రారంభంతో భారతదేశంలో పలు కీలక ఆర్థిక, పరిపాలనా నియమాలు మారబోతున్నాయి. ఈ మార్పులు బ్యాంకు ఖాతాదారులు, పెన్షనర్లు, వ్యాపారవేత్తలు, డిజిటల్ చెల్లింపు వినియోగదారులందరినీ ప్రభావితం చేయనున్నాయి. బ్యాంకింగ్, జీఎస్టీ, ఆధార్, పెన్షన్ వ్యవస్థల్లో తీసుకొచ్చిన ఈ మార్పులు దేశ ఆర్థిక వ్యవస్థలో ఒక కొత్త అధ్యాయాన్ని సూచిస్తున్నాయి. నవంబర్ 1 నుంచి బ్యాంకులు కొత్త
ఒకప్పుడు బీరు మార్కెట్ స్టార్.. ఇప్పుడు ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేక.. బీరా 91 ఆర్థిక సంక్షోభం కథ
భారతదేశంలోని ప్రముఖ క్రాఫ్ట్ బీరు తయారీ సంస్థ బీరా 91 (Bira 91) ప్రస్తుతం తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. ఒకప్పుడు దేశ బీరు మార్కెట్లో ట్రెండ్సెటర్గా నిలిచిన ఈ కంపెనీ ఇప్పుడు ఉద్యోగులకు జీతాలు చెల్లించలేని స్థితికి చేరింది. అనేక మంది ఉద్యోగులు కంపెనీ గత ఏడు నెలలుగా జీతాలు ఇవ్వలేదని ఆరోపిస్తున్నారు. బీరా 91
బంగారం ధరలు తగ్గాయి, కొనుగోలుకు మంచి సమయమిదే.. నవంబర్ 1, శనివారం ధరలు ఇవే..
బంగారం ధరలు నవంబర్ నెలలో తొలి రోజు పసిడి ప్రియులకు ఊరటనిచ్చాయి. గత నెలలో భారీగా పెరిగిన బంగారం ధరలు ఈ నెలలో కాస్త తగ్గుముఖం పట్టాయి. బంగారం అక్టోబర్ 2025లో అద్భుతమైన నెలవారీ లాభాలను నమోదు చేసింది. బంగారం ధరలు దాదాపు ఈ నెలలో 5 శాతం పెరిగి రూ. 1,32,294 వద్ద గరిష్టాన్ని తాకాయి.
నవంబర్ 1 నుంచి పెళ్లిళ్ల సీజన్.. 45 రోజుల్లో రూ.6.5 లక్షల కోట్ల వ్యాపారం, కోటి వరకు ఉద్యోగాలు..
నవంబర్ 1 నుండి ప్రారంభమయ్యే 45 రోజుల వివాహ సీజన్ దేశ ఆర్థిక వ్యవస్థలో అపూర్వమైన చైతన్యాన్ని రాబోతోంది. ఈ కాలంలో సుమారు 46 లక్షల వివాహాలు జరగనున్నాయని, వాటి ద్వారా రూ.6.5 లక్షల కోట్ల ఆదాయం వచ్చే అవకాశముందని గురువారం విడుదలైన CAIT రీసెర్చ్ అండ్ ట్రేడ్ డెవలప్మెంట్ సొసైటీ (CRTDS) నివేదిక వెల్లడించింది. ఈ
బంగారం ధరలు నవంబర్లో ఈ రేటు వద్దకు వస్తే కొనండి.. కీలక సూచన చేస్తున్న రాహుల్ కలాంత్రి
దేశీయ, అంతర్జాతీయ బులియన్ మార్కెట్లు ప్రస్తుతం అస్థిరంగా ఉన్నప్పటికీ.. బంగారం అక్టోబర్ 2025లో అద్భుతమైన నెలవారీ లాభాలను నమోదు చేసింది. బంగారం ధరలు దాదాపు ఈ నెలలో 5 శాతం పెరిగి రూ. 1,32,294 వద్ద గరిష్టాన్ని తాకాయి. వెండి కూడా అదే మార్గంలో నడుస్తూ కిలోకు రూ. 1,70,415 రికార్డు స్థాయిని తాకింది. ఈ ర్యాలీకి
రాత్రి 3 గంటలకు లేఆఫ్ మెసేజ్ అమెజాన్ ఉద్యోగులకు షాక్... ఆఫీసుకి రాకముందు ఇమెయిల్ చెక్ చేసుకోండి!
టెక్ ప్రపంచంలో మరోసారి కంపెనీల వర్క్ కల్చర్ పై చర్చ మొదలైంది. కారణం అమెజాన్ ఒక ఉద్యోగికి తెల్లవారుజామున 3 గంటలకు పంపిన లేఆఫ్ మెసేజ్! ఆ సమయానికి ఎవరు ఊహించగలరు ఆ సమయానికి ఉద్యోగం పోయిందని మెసేజ్ వస్తుందని? రెడిట్లో ఈ విషయం బయటకు రావడంతో సోషల్ మీడియాలో పెద్ద చర్చ మొదలైంది. ఒక యూజర్
AI స్టాక్లు ప్రపంచ ఆర్థిక మార్కెట్లలో కొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి... అంటున్న నిపుణులు
AI ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ఇప్పటికీ వాల్ స్ట్రీట్లో పెద్ద హిట్గా నిలుస్తోంది. Nvidia వంటి కంపెనీలు గత కొన్ని నెలల్లో అద్భుతమైన పెరుగుదలను చూపించాయి. సుమారు $5 ట్రిలియన్ల మార్కెట్ క్యాప్తో, Nvidia ఇప్పుడు ప్రపంచంలో అత్యంత విలువైన కంపెనీగా మారింది. గోల్డ్ తర్వాత, ఇది గ్లోబల్లో అత్యంత విలువైన ఆస్తిగా కూడా గుర్తించబడింది (గోల్డ్ విలువ
ఆన్లైన్ స్కామ్... బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజినీర్ రూ.1.86 లక్షల ఫోన్ బదులుగా టైల్!
ఇంటర్నెట్లో షాపింగ్ చేస్తున్నప్పుడు స్మార్ట్ఫోన్ బదులుగా ఫోన్కి రిక్వెస్ట్ చేసిన డెలివరీలో టైల్ రావడం వంటివి ఎవరు ఊహించరు? బెంగళూరులో నివాసముంటున్న సాప్ట్ వేర్ ఇంజినీర్ ప్రేమానంద్ కూడా అదే ఎదుర్కొన్నారు. Samsung Galaxy Z Fold 7 కోసం రూ. 1.86 లక్షలు ఖర్చు చేసిన ఆయనకు ప్యాకేజీ తెరిచినప్పుడు ఆశ్చర్యం మాత్రమే కాదు లోపల

16 C