Budget 2023: రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామన్నారు..! కానీ నిర్మలమ్మ అదెలా తెలుసుకోలేకపోయారు?
Budget 2023: కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవరి 1న వార్షిక బడ్జెట్ను పార్లమెంట్లో ప్రవేశపెట్టింది. అయితే వ్యవసాయ రంగం కేటాయింపులపై మాత్రం చాలా మంది నిపుణులు పెదవి విరిచారు. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేసే దిశగా ఏం చర్యలు తీసుకోలేదని వాదన వినిపించారు. అసలు గతేడాది బడ్జెట్లో మిగులును ఎందుకు ఉపయోగించుకోలేకపోయారనే ప్రశ్న వినిపిస్తోంది.
Pan Card: బిగ్ రిలీఫ్.. ఇక పాన్ కార్డు ఒక్కటుంటే చాలు.. అన్ని గుర్తింపు కార్డులు అవసరం లేదుగా!
Pan Card: కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో (Budget 2023) ఎన్నో కీలక ప్రకటనలు చేసింది. అయితే ముఖ్యంగా మాట్లాడుకోవాల్సిన అంశం ఒకటి పాన్ కార్డుకు (Budget Pan Card) సంబంధించింది ఉంది. వ్యాపార అనుమతులు, వ్యాపార కార్యకలాపాల కోసం ఉద్దేశించిన నిబంధనలను సడలిస్తూ ఈసారి కేంద్ర ఆర్థిక మంత్రి.. సరికొత్త సంచలన సంస్కరణ తీసుకొచ్చారు. పర్మినెంట్ అకౌంట్ నంబర్ను (Pan Card) సింగిలి బిజినెస్ ఐడీగా చట్టబద్ధం చేస్తున్నట్లు ప్రకటించారు.
Nirmala Sitaraman: బడ్జెట్ ప్రసంగాల్లో నిర్మలమ్మకు ఇదే చిన్నది.. అప్పట్లో ఏకధాటిగా మాట్లాడి..!
Nirmala Sitaraman: కేంద్ర బడ్జెట్ను ఎన్నో అంచనాల నడుమ ప్రవేశపెట్టిన కేంద్ర ప్రభుత్వం.. ఈసారి బాగానే తాయిలాలు ప్రకటించింది. మధ్యతరగతి వర్గానికి ఊరట కలిగించింది. ఇదే క్రమంలో నిర్మలా సీతారామన్ ఆర్థిక మంత్రి వరుసగా ఐదో సారి బడ్జెట్ ప్రవేశపెట్టి.. రికార్డు సృష్టించారు. అయితే ఆమె ప్రసంగం ఈసారి చాలా తక్కువగా ఉంది. ఇప్పటివరకు ఆమె బడ్జెట్ ప్రసంగానికి తక్కువ సమయం తీసుకోవడం ఇదే తొలిసారి. ఈ నేపథ్యంలో ఆమె గతంలో ఎంత సమయం ప్రసంగించిందో తెలుసుకుందాం.
Income Tax Slabs: రాబోయే 2024 సాధారణ ఎన్నికలకు ముందు కేంద్రం ప్రజాకర్షక బడ్జెట్కు పెద్దపీట వేసింది. ఆదాయపు పన్ను పరిమితిని పెంచడం, పన్ను శ్లాబుల్లో మార్పులు చేయడం మధ్యతరగతి వర్గానికి ఊరట కల్పించినట్లే. ఈ బడ్జెట్లో ఆదాయపు పన్నుకు సంబంధించి ఏయే మార్పులు తీసుకుందో చూద్దాం.
Penny Stocks: బడ్జెట్ జోష్.. కానీ మార్కెట్ల లాభాలు ఆవిరి.. ఈ పెన్నీ స్టాక్స్తో కాసుల పంట!
Penny Stocks: బడ్జెట్లో పన్ను చెల్లింపుదారులకు భారీ ఊరట దక్కిన నేపథ్యంలో ఒక దశలో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు భారీ లాభాల్లో కొనసాగాయి. మళ్లీ లాభాల కొనుగోలుకు మొగ్గుచూపిన నేపథ్యంలో ఒడుదొడుకుల్లో కొనసాగుతున్నాయి. అయినా కొన్ని పెన్నీ స్టాక్స్ మాత్రం అదరగొట్టాయి.
Union Budget 2023: సామాన్యులపై వరాల జల్లు.. నిర్మలమ్మ బడ్జెట్ హైలెట్స్ ఇవే..
Union Budget 2023: బడ్జెట్లో వేతనజీవులకు భారీ ఊరట కలిగింది. ఆదాయపు పన్ను మినహాయింపు పరిమితిని రూ.7 లక్షలకు పొడగించింది కేంద్రం. పన్ను శ్లాబుల్లో మార్పులు చేశారు. గృహ కొనుగోలుదారులకు గుడ్న్యూస్ చెప్పింది కేంద్రం. రాష్ట్రాలకు వడ్డీ రహిత రుణాలను మరో ఏడాది పాటు పొడగించారు. బడ్జెట్ హైలెట్స్ ఇవే..
Income Tax Rebate: వేతనజీవులకు భారీ ఊరట.. ఆదాయపు పన్ను మినహాయింపు పరిమితి పెంపు
Income Tax Rebate: బడ్జెట్ 2023లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతాారామన్ కీలక ప్రకటన చేశారు. ఆదాయపు పన్ను మినహాయింపు పరిమితిని పెంచుతున్నట్లు ప్రకటించారు. దీంతో వేతనజీవులకు పెద్ద ఊరట దక్కనుంది.
సొంతిల్లు లేని వారికి కేంద్రం శుభవార్త.. బడ్జెట్లో భారీగా నిధులు..
PM Awas Yojana: కేంద్ర ప్రభుత్వం వార్షిక బడ్జెట్లో(Budget 2023) సొంత ఇల్లు లేని వారికి శుభవార్త చెప్పింది. కొత్తగా ఇల్లు కట్టుకోవాలని ప్లాన్ చేస్తున్న వారికి, కొనుగోలు చేయాలనుకుంటున్న వారికి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన చేశారు.
Interest Free Loan: రాష్ట్రాలకు కేంద్రం గుడ్న్యూస్.. వడ్డీ రహిత రుణాలపై బడ్జెట్లో కీలక ప్రకటన
Free Loan: వార్షిక బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు గుడ్న్యూస్ చెప్పింది. రాష్ట్రాలకు ప్రత్యేక నిధి ద్వారా వడ్డీ రహిత రుణాలను అందిస్తున్న కేంద్రం.. దీనిని మరో ఏడాది పాటు పొడగించింది. దీని కోసం బడ్జెట్లో రూ.13.7 లక్షల కోట్లు వెచ్చించనున్నట్లు స్పష్టం చేసింది.
Nirmala Sitaraman: వరుసగా ఐదోసారి బడ్జెట్ ప్రవేశపెట్టిన తెలుగింటి కోడలు.. ఆ దిగ్గజాల సరసన..
Nirmala Sitaraman: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతాారామన్ వరుసగా ఐదోసారి పార్లమెంట్లో బడ్జెట్ ప్రవేశపెట్టారు. దీంతో దిగ్గజాల సరసన చేరారు. ఇన్ని సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన మహిళా ఆర్థిక మంత్రి ఈమె కావడం విశేషం.
Union Budget: అమృత కాలంలో తొలి బడ్జెట్.. ఎన్నో అంచనాలు, సవాళ్ల నడుమ పద్దును ప్రవేశపెట్టిన నిర్మలమ్మ
Union Budget: కేంద్ర ప్రభుత్వం వార్షిక బడ్జెట్ను ఆవిష్కరించింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రికార్డు స్థాయిలో వరుసగా ఐదోసారి పూర్తిస్థాయి ఆర్థిక మంత్రిగా బడ్జెట్ను ప్రవేశపెట్టారు. ఆర్థిక మాంద్యం సవాళ్లు, వచ్చే ఏడాదిలో ఎన్నికల నేపథ్యంలో.. ఎన్నో అంచనాలు, సవాళ్ల నడుమ బడ్జెట్ను లోక్సభకు తీసుకొచ్చారు నిర్మలమ్మ.
Union Budget App: పార్లమెంట్లో బడ్జెట్ను (Budget 2023) ప్రవేశపెట్టారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతాారామన్. అయితే.. ఈసారి బడ్జెట్ సమాచారం.. సామాన్యులకు అందుబాటులో ఉండేందుకు .. కేంద్రం ఈసారి ప్రత్యేకంగా యూనియన్ బడ్జెట్ (Union budget) అనే యాప్, వెబ్సైట్ను అందుబాటులోకి తీసుకొచ్చింది.
Nirmala Sitaraman: కేంద్ర ప్రభుత్వం మరికాసేపట్లో బడ్జెట్ను (Union Budget 2023) ఆవిష్కరించనుంది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.. ఉదయం 11 గంటలకు లోక్సభలో బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. దేశ ఆర్థిక వ్యవస్థ దన్నులో బడ్జెట్ చాలా కీలకం. అందుకే యావత్ భారతదేశం దీని కోసం ఆసక్తిగా ఎదురుచూస్తుంటుంది. అయితే నిర్మలా సీతారామన్ ఆర్థిక మంత్రిగా ఇప్పటికే నాలుగు సార్లు బడ్జెట్ను ప్రవేశపెట్టారు. ఇప్పుడు రికార్డు సృష్టించనున్నారు. ఇంకా ఆమె పేరిట ఏమేం రికార్డులున్నాయంటే?
కేంద్ర బడ్జెట్ లైవ్ అప్డేట్స్.. రాష్ట్రపతి భవన్కు చేరుకున్న నిర్మలా సీతారామన్
కరోనా పరిణామాల వల్ల తలెత్తిన ముప్పు నుంచి మన ఆర్థిక వ్యవస్థ త్వరగా కోలుకున్నట్లు కేంద్రం మంగళవారం విడుదల చేసిన ఆర్థిక సర్వే స్పష్టం చేసింది. వడ్డీరేట్లు తక్కువగా ఉంచడం, సరఫరా వ్యవస్థల పరంగా తీసుకున్న చర్యలు ఇందుకు కారణమని విశ్లేషించింది. కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం ప్రవేశపెడుతోన్న చివరి పూర్తిస్థాయి బడ్జెట్ ఇదే. ఎందుకంటే వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలు జరగనుండటంతో ఓటాన్ అకౌంట్ పద్దును మాత్రమే పార్లమెంట్ ముందు ఉంచుతారు.
Union Budget: మాంద్యం భయాల నడుమ ఆశల పద్దు.. నేడే పార్లమెంట్ ముందుకు కేంద్ర బడ్జెట్.. భరోసా ఇచ్చేనా?
Union Budget: కేంద్ర బడ్జెట్కు సమయం రానే వచ్చింది. ఇవాళే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.. లోక్సభలో వార్షిక బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. 2024 లోక్సభ ఎన్నికలకు ముందు మోదీ సర్కార్ 2.O. కు ఇదే చివరి పూర్తి స్థాయి బడ్జెట్ అయిన నేపథ్యంలో దీనిపై భారీ అంచనాలు ఉన్నాయి. మరి కేంద్రం భరోసా ఇస్తుందో చూడాలి. ఉదయం 11 గంటలకు బడ్జెట్ ప్రవేశపెడతారు నిర్మలమ్మ. అందరి కళ్లూ ఈ బడ్జెట్పైనే ఉండనున్నాయి.
Economic Survey: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతాారామన్.. లోక్సభలో ఆర్థిక సర్వేను ప్రవేశపెట్టారు. 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి జీడీపీ వృద్ధి రేటు 6 నుంచి 6.8 శాతంగా నమోదవుతుందని అంచనా వేశారు. ద్రవ్య లోటు మరింత పెరిగే అవకాశాలున్నట్లు ఆర్థిక సర్వే పేర్కొంది. కరోనా మహమ్మారి నుంచి భారత్ వేగంగా కోలుకుంటోందని తెలిపింది.
PM Modi: కేంద్ర బడ్జెట్పై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు.. ప్రపంచం మొత్తం చూస్తుందంటూ..!
PM Modi: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు. అయితే అంతకుముందు మాట్లాడిన ప్రధాని నరేంద్ర మోదీ బడ్జెట్పై కీలక వ్యాఖ్యలు చేశారు. ఇంతకీ ఏం అన్నారంటే?
Budget 2023: కేంద్ర బడ్జెట్కు సర్వం సిద్ధమైంది. ఫిబ్రవరి 1న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్సభలో బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. మరి ఆ రోజున స్టాక్ మార్కెట్లు ఎలా స్పందిస్తాయోనని సర్వత్రా ఆసక్తి నెలకొంది. సాధారణంగా ఎక్కువ సార్లు సెన్సెక్స్ పతనమే అయింది.
Economic Survey: ఆర్థిక సర్వే అంటే ఏమిటి? దీనికి ఎందుకంత ప్రాముఖ్యం.. అసలేం ఉంటుంది అందులో?
Economic Survey: నేటి నుంచే పార్లమెంట్ బడ్జెట్ సెషన్ ప్రారంభం కానుంది. బడ్జెట్ ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టనున్నప్పటికీ ఒకరోజు ముందే అంటే ఇవాళ పార్లమెంటులో ఆర్థిక సర్వే ప్రవేశపెడతారు. అసలు ఆర్థిక సర్వే అంటే ఏంటి? అందులో ఏముంటుంది? వంటి వివరాలు తెలుసుకుందాం.
Budget 2023: బడ్జెట్లో అన్నదాతకు తీపికబురు! పీఎం కిసాన్ సాయం పెంపు.. వచ్చే విడత నుంచే..
Budget 2023: బడ్జెట్ 2023పై అందరికీ భారీ అంచనాలు ఉన్నాయి. అయితే ఈ సారి అన్నదాతకు కేంద్రం తీపి కబురు అందించే అవకాశాలు కనిపిస్తున్నాయి. రైతులకు పంట సాయంగా అందించే పీఎం కిసాన్ నగదు మొత్తాన్ని పెంచే యోచనలో ప్రభుత్వం ఉందంట. ఇప్పటికే డిమాండ్ వస్తున్న నేపథ్యంలో బడ్జెట్లో దీనిపై ప్రకటన వచ్చే అవకాశముంది.
Budget 2023: జనవరి 31న బడ్జెట్ సెషన్ షురూ.. తొలి రెండు రోజుల్లో ఈసారి అది లేకుండానే..
Budget 2023: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జనవరి 31 నుంచి ప్రారంభం కానున్నాయి. మరుసటి రోజు వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. తొలిరోజు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము .. ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తారు.
Budget 2023: మీ ఫోన్లోనే 'బడ్జెట్' పత్రాలు చదివేయొచ్చు.. డౌన్లోడ్ చేసుకోండిలా..
Budget 2023: వచ్చే ఆర్థిక ఏడాదికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవరి 1న పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్న బడ్జెట్ పత్రాలను సామాన్యులు సైతం తెలుసుకునే వెసులుబాటు కల్పించింది ప్రభుత్వం. పార్లమెంట్ లో బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత వాటికి సంబంధించిన పూర్తి వివరాలు ఆన్లైన్లో అందుబాటులో ఉంచనున్నారు. దేశంలోని ప్రతి ఒక్కరి అందుబాటులో ఉండేలా ప్రత్యేక యాప్ తీసుకొచ్చింది. ఈ యాప్ని ఆండ్రాయిడ్, ఐఓఎస్ యూజర్లు ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
Budget 2023: ఘనంగా 'హల్వా వేడుక'.. లాంఛనంగా మొదలైన బడ్జెట్ కార్యక్రమాలు
Budget 2023: ప్రతి బడ్జెట్కు ముందు సంప్రదాయం ప్రకారం కేంద్ర ఆర్థిక శాఖ కార్యాలయంలో హల్వా వేడుక నిర్వహిస్తారు. ఈ హల్వా వేడుకతోనే వచ్చే ఆర్థిక ఏడాదికి సంబంధించిన బడ్జెట్ 2023-24 కార్యక్రమాలు లాంఛనంగా ప్రారంభమవుతాయి. బడ్జెట్కు సంబంధించిన అంశాలను అత్యంత రహస్యంగా ఉంచేందుకు కఠిన చర్యలు తీసుకుంటారు. ఈ రోజు నుంచి బడ్జెట్ ప్రవేశపెట్టే వరకు పద్దు తయారీలో పాల్గొంటున్న అధికారులంతా అక్కడే ఉంటారు. ఈ క్రమంలో హల్వా వేడుక విశేషాలేంటే తెలుసుకుందాం.
Budget 2023: ఇల్లు కొనాలనుకునే వారికి గుడ్న్యూస్.. భారీగా పన్ను రాయితీ.. బడ్జెట్లో ప్రకటన?
Budget 2023: సార్వత్రిక ఏన్నికలకు ముందు పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతోంది కేంద్ర ప్రభుత్వం. ఈ సారి మధ్య తరగతిని ఆకర్షించేందుకు కీలక ప్రకటనలు చేయనున్నారనే వాదనలు వినిపిస్తున్నారు. ఈ క్రమంలోనే సొంతింటి కలను నెరవేర్చుకోవాలనుకునే వారు ఆశలు పెట్టుకున్నారు. తమకు ఆదాయ పన్ను రాయితీ కల్పించాలని కోరుతున్నారు. సొంతింటి కలను నెరవేర్చేందుకు కేంద్రం ఎలాంటి చర్యలు తీసుకోబోతోంది. ట్యాక్స్ రిలీఫ్ కల్పిస్తుందా? అనే విషయాలపై ఆర్థిక నిపుణులు ఏ మంటున్నారు?
Budget 2023: బడ్జెట్లో మరో 'ఆమ్నెస్టీ' స్కీమ్.. పన్ను చెల్లింపుదారులకు భారీ ఊరట!
Budget 2023: ఇన్కమ్ ట్యాక్స్ చెల్లింపుల్లో తలెత్తుతున్న వివాదాల పరిష్కారం దిశగా కేంద్రం చర్యలు చేపడుతోంది. ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టనున్న వార్షిక బడ్జెట్ 2023-24లో గతంలో విజయవంతమైన వివాద్ సే విశ్వాస్ తరహా కొత్త ఆమ్నెస్టీ పథకాన్ని తీసుకురానున్నట్లు సమాచారం. ఈ కొత్త వివాద పరిష్కార పథకం ద్వారా అటు కేంద్రంతో పాటు ఇటు పన్ను చెల్లింపుదారులకు సైతం భారీ ఊరట లభించనుందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. మరి ఆ వివరాలేంటో తెలుసుకుందాం.
Budget 2023: 2023, ఫిబ్రవరి 1న కేంద్ర ప్రభుత్వం వార్షిక బడ్జెట్ను ప్రవేశపెట్టనుంది. తర్వాత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రసంగించనున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం 2.0కు ఇదే చివరి పూర్తిస్థాయి బడ్జెట్ అనే విషయం తెలిసిందే. దీంతో భారీగా అంచనాలు నెలకొన్నాయి.
Budget 2023: ట్యాక్స్ రిలీఫ్ టూ జాబ్స్.. బడ్జెట్లో ఆశించే 5 కీలక అంశాలు ఇవే..
Budget 2023: కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవరి 1న పార్లమెంట్లో వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. 2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు ప్రవేశపెట్టే పూర్తిస్థాయి బడ్జెట్ ఇదే కావడంతో ప్రజల్లో అంచనాలు పెరిగిపోయాయి. పన్ను రాయితీల నుంచి ఉపాధి కల్పన వరకు వివిధ అంశాలపైప్రజలు ఆశలు పెట్టుకున్నారు. ప్రీ-ఎలక్షన్ బడ్జెట్ కాబట్టి గతంలో మాదిరిగానే కేటాయింపులు ఉంటాయని ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలో బడ్జెట్ నుంచి ఆశించే 5 కీలక అంచనాలను ఓసారి పరిశీలిద్దాం.
Budget 2023: ఈ ఏడాది భారీగా అప్పులు చేయనున్న కేంద్రం.. అందుకోసమేనటా!
Budget 2023: కేంద్ర ప్రభుత్వ వార్షిక బడ్జెట్పై కసరత్తులు చేస్తున్న క్రమంలో రాయిటర్స్ పోల్ నివేదిక కీలక విషయాలను వెల్లడించింది. పదుల సంఖ్యలో ఆర్థిక వేత్తల అభిప్రాయాలతో భారత్ వచ్చే ఆర్థిక ఏడాదిలో చేపట్టే పనులపై అంచనా వేశారు. వచ్చే ఆర్థిక సంవత్సరానికి గతంలో ఎన్నడూ లేని విధంగా రికార్డ్ స్థాయిలో అప్పులు తెచ్చేందుకు కేంద్రం సిద్ధమవుతున్నట్లు నివేదిక తెలిపింది. అందుకు సార్వత్రిక ఎన్నికలు సహా పలు కారణాలను వివరించింది.
Budget 2023: బడ్జెట్కు ముందే పార్లమెంట్కు 'ఆర్థిక సర్వే'.. ఎందుకంత ప్రాముఖ్యత? కీలక విషయాలు ఇవే..
Budget 2023: కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ లో వార్షిక బడ్జెట్ను ప్రవేశపెట్టేందుకు కొద్ది రోజులే ఉన్నాయి. ఫిబ్రవరి 1న పార్లమెంట్లో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు ఆర్థిక మంత్రి. అయితే, అంతకు ముందే ఎకనామిక్ సర్వే పత్రాన్ని పార్లమెంట్లో ఆవిష్కరిస్తారు. వార్షిక పద్దుకు ఒక రోజు ముందు ఆవిష్కరించే ఈ ఆర్థిక సర్వే అంటే ఏమిటి? దాని ముఖ్య ఉద్దేశం ఏమిటి? ఎందుకు అంత ప్రాముఖ్యత? వంటి కీలక విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం..
Budget 2023: కేంద్ర బడ్జెట్ ఎలా తయారు చేస్తారు? ఈ విషయాలు మీకు తెలుసా?
Budget 2023: ప్రతి ఏటా పార్లమెంట్లో కేంద్ర ఆర్థిక మంత్రులు వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టడం తెలిసిందే. అయితే, బడ్జెట్కు సంబంధించిన అవగాహన మనలో చాలా మందికి లేదనే చెప్పాలి. బడ్జెట్ను ఎంత చదివినా ఎక్కడో ఒక చోట సందేహం వస్తుంటుంది. కొద్ది రోజుల్లోనే ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. ప్రస్తుతం దేశం దృష్టి మొత్తం బడ్జెట్పైనే ఉంది. ఈ నేపథ్యంలో అసలింతకీ బడ్జెట్ అంటే ఏంటి? ఎలా తయారు చేస్తారు? అనే కొన్ని ఆసక్తికర విషయాలను తెలుసుకుందాం.
Hyderabad Airport: ఎనర్జీ ఎఫిషియెన్సీలో జాతీయ అవార్డులు.. GMR హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ రికార్డులు..
GMR: కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (CII), గోద్రెజ్ గ్రీన్ బిజినెస్ సెంటర్ (GBC) నిర్వహించిన 'ఎక్సలెన్స్ ఇన్ ఎనర్జీ మేనేజ్మెంట్' 23వ జాతీయ అవార్డులలో GMR ఆధర్యంలోని హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రతిష్టాత్మక అవార్డు లభించింది. CII జాతీయ స్థాయిలో ప్రకటించిన ‘‘నేషనల్ ఎనర్జీ లీడర్'', ‘‘ఎక్సలెంట్ ఎనర్జీ ఎఫీషియంట్ యూనిట్'' అవార్డులను గెల్చుకుంది. ఎనర్జీ
Gas Agency: గ్యాస్ ఏజెన్సీతో మంచి ఆదాయం.. ఎలా లైసెన్స్ తీసుకుని ప్రారంభించాలి..? పూర్తి వివరాలు..
Gas Agency: దేశంలోని వంట గ్యాస్ పంపిణీ కంపెనీలు ఇండియన్ ఆయిల్- ఇండేన్, భారత్ పెట్రోలియం- భారత్ గ్యాస్, హిందుస్థాన్ పెట్రోలియం- HP గ్యాస్. ఇవి ప్రభుత్వ రంగంలోని కంపెనీలకు చెందిన గ్యాస్ కంపెనీలు. ఇవి డిస్ట్రిబ్యూటర్ల నెట్వర్క్ ద్వారా వంట గ్యాస్ సిలిండర్లను పంపిణీ చేస్తుంటాయి. ప్రజలు వీటినే గ్యాస్ ఏజెన్సీ అవి వాడుక బాషలో వ్యవహరిస్తుంటారు.
Discount On Gold: బంగారంపై భారీ డిస్కౌంట్.. టాటా గ్రూప్ ఆఫర్.. ఎలా పొందాలంటే..?
Discount On Gold: భారతీయులు పసిడి ప్రియులు. అందులోను వస్తున్నది పండుగల సీజన్. ఇలాంటి సమయంలో దాదాపు అందరూ కొనాలనుకునేది బంగారాన్నే. పైగా ప్రస్తుతం బంగారం ధరలు చాలా వరకు తగ్గాయి. దీంతో మహిళలు ఆభరణాలను కొనుగోలు చేసేందుకు ప్లాన్ చేసుకుంటూ ఉంటారు. ఇలాంటి సందర్భంలో టాటాలు సూపర్ ఆఫర్ ఎంతగానో ఉపయోగపడుతుంది.
IT Jobs: ఈ మధ్య కాలంలో ఐటీ కంపెనీలు ఉద్యోగుల పట్ల చాలా దారుణంగా వ్యవహరిస్తున్నాయి. జీతాల చెల్లింపుల నుంచి రిక్రూట్ మెంట్ వరకు అన్నింటిలోనూ ఉద్యోగులకు అన్నాయమే జరుగుతోంది. కొన్ని కంపెనీలు ఉద్యోగులను తొలగించటం, మరికొన్ని వేరియబుల్ పే నిలిపివేయటం లేదా తగ్గించటం వంటి ఇబ్బందులకు గురిచేయటం మనందరం చూస్తున్నాం. ఈ క్రమంలో మరో సంచలన
ముంబై: దేశీయ బులియన్ మార్కెట్లో బంగారం ధర స్థిరంగా కొనసాగుతోంది. ఇదివరకు 10 గ్రాములకు 500 నుంచి 540 రూపాయల మేర క్షీణించిన ఎల్లో మెటల్ ట్రేడింగ్.. దాదాపు ఫ్లాట్గా కనిపించింది. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్, గోల్డ్ ఫ్యూచర్ ట్రేడింగ్స్లో పెద్దగా మార్పులేవీ చోటు చేసుకోలేదు.
US Recession: మాంద్యం అనగానే మనందరికీ గుర్తుకువచ్చేది 2008 పతనమే. వందల ఏళ్ల చరిత్ర కలిగిన కంపెనీలు సైతం కనుమరుగైపోయిన రోజులవి. కంపెనీల పునాదులు కదిలిన మహా ఆర్థిక సంక్షోభం అది. అయితే ఇప్పుడు అలాంటి మరో మాంద్యానికి చాలా దగ్గరగా ప్రపంచం ఉంది. ఇది అనేక మంది ఆర్థిక వేత్తలు చెబుతున్న మాట.
October 01st: ఇంకా 5 రోజులే.. అక్టోబర్ 1 నుంచి ఈ రూల్స్ మారిపోతున్నాయి.. పెన్షన్ బంద్..
October 01st: మరో 5 రోజుల్లో అక్టోబర్ నెల ప్రారంభం కానుంది. సామాన్యుల జేబుపై ప్రభావం చూపే 5 ప్రధాన మార్పులు జరగబోతున్నాయి. ఈ క్రమంలో వాటి గురించి ముందుగానే తెలుసుకుని ప్లాన్ చేసుకోవటం చాలా ముఖ్యం. వీటిపై ఖచ్చితంగా శ్రద్ధ వహించటం చాలా కీలకం. వస్తున్న కీలక మార్పులు ఎలాంటి మార్పు కలిగిస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం.
Stock Market: మార్కెట్ల పతన ప్రయాణం.. చేటుచేస్తున్న రూపాయి పతనం.. ఆరంభం నుంచే బేర్ జోరు..
Stock Market Opening Bell: గతం వారం నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు ఈ వారమూ అదే దారిని ఎంచుకున్నాయి. మార్కెట్ల ప్రారంభంలోనే సూచీలు కుప్పకూలాయి. ప్రధానంగా రూపాయి పతనంతో పాటు అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వ్యతిరేక పవనాలు వీయటం దీనికి కారణాలుగా ఉన్నాయి.
Free Shares: ఒక్క షేర్ ఉంటే 4 షేర్లు ఫ్రీ.. సూపర్ పెన్నీ స్టాక్.. వజ్రాల వ్యాపారంలో కంపెనీ..
Free Shares: స్మాల్ క్యాప్ కంపెనీ అయిన అన్షుని కమర్షియల్స్ తన పెట్టుబడిదారులకు లాభాలను అందించడానికి సిద్ధమవుతోంది. అన్షుని కమర్షియల్స్ త్వరలో బోనస్ షేర్లను పంపిణీ చేయబోతోంది. కంపెనీ డైరెక్టర్ల బోర్డు 4:1 నిష్పత్తిలో బోనస్ షేర్లను ప్రకటించింది. అంటే రికార్డ్ తేదీ సమయానికి ఒక ఈక్విటీ షేర్కు 4 బోనస్ షేర్లను ఇన్వెస్టర్లు పొందుతారు.
ఆరోగ్యవంతమైన ఉద్యోగికి నెలజీతం బోనస్.. రూ.10 లక్షల రివార్డ్ కూడా.. భారతీయ కంపెనీ సూపర్ ఆఫర్
Zerodha Challange: ఎక్కడైన ఉద్యోగులకు ఎలాంటి ఛాలెంజ్ లు ఇస్తారు మహా అయితే పనికి సంబంధించిన వాటిలో ఉంటాయి. కానీ ఈ భారతీయ కంపెనీ వేరే లెవల్. ఇక్కడ ఉద్యోగుల ఆరోగ్యానికి యాజమాన్యం ఎక్కువగా ప్రధాన్యతనిస్తుంటుంది. వారు ఆరోగ్యాన్ని మెరుగుపరిచేందుకు ఛాలెంజ్ లను ఇస్తూ.. వారికి క్యాష్ రివార్డులను సైతం కంపెనీ అందిస్తోంది. వినటానికి ఇది బలే ఉంది కథ. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
Moonlighting: అలా చేస్తే మూన్లైటింగ్ ఉండదట.. ఫలితం ఉంటుందా..? ఉద్యోగాలు ఊడతాయా..?
Moonlighting Kill: ఐటీ కంపెనీలకు ఉండే పేరు కేవలం ఒక్క వివాదంతో మసకబారటం ప్రారంభమైంది. అదే మూన్లైటింగ్. ఇటీవలి వారాల్లో హాట్ టాపిక్గా మారింది. ముఖ్యంగా మూన్లైటింగ్ కారణంగా పేర్కొంటూ విప్రో తొలగింపు తర్వాత ఇది పెద్ద వివాదంగా మారింది. ఐటీ పరిశ్రమకు చెందిన చాలా ప్రముఖ కంపెనీలు Moonlightingకు వ్యతిరేకంగా గళం విప్పుతున్నాయి. అయితే ఒక పని చేస్తే ఈ సమస్యకు నిర్మూలించవచ్చనే వాదన వినిపిస్తోంది.
Tata Group: ఆ కంపెనీని మూసేయాలని నిర్ణయించిన టాటా గ్రూప్.. అయోమయంలో ఉద్యోగులు.. ఎందుకిలా..?
Tata Group: మారుతున్న వ్యాపార పరిస్థితులకు అనుగుణంగా టాటాలు సైతం నయా ప్లాన్లతో విస్తరణ బాట పట్టారు. అయితే తాజా పరిస్థితిలు చూస్తుంటే కొంత ఆందోళన కరంగా ఉన్నాయి. ఈ మధ్య కాలంలో కంపెనీలను కలిపేస్తున్న ప్రకటన చేసింది. అయితే ఒక కంపెనీని మూసేస్తున్నట్లు ప్రకటించటం ఇప్పుడు ఉద్యోగులను ఆందోళనకు గురిచేస్తుంది.
Software Jobs: రూ.60 లక్షల శాలరీ కోరుకుంటున్నారా..? ఈ కోర్సులు నేర్చుకున్న వారికి అవకాశం..
High Paid Jobs: ఈ రోజుల్లో ఎవరిని కదిపినా ఏం జాబ్ చేస్తున్నవ్ భయ్యా అంటే సాఫ్ట్ వేర్ అని గర్వంగా చెప్పుకుంటుంటారు. అందులో వారికి వచ్చే జీతం, ఆ జీతానికి సమాజంలో దొరుకుతున్న గౌరవం అలాంటి. అందుకే యువత ఎక్కువగా ఐటీ ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్నారు. అలాంటి వారి కోసమే ఈ వార్త.. పూర్తి వివరాలు చూద్దాం..
Train Ticket: రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. ఇకపై నడుస్తున్న రైళ్లలో టిక్కెట్ కన్ఫర్మ్ చేసుకోవచ్చు..
Train Ticket: రైలు ప్రయాణంలో మనందరికీ ఈ సమస్య సాధారణంగా ఎదురవుతూనే ఉంటుంది. అదే సీటు కన్ఫర్మ్ కాకపోవటం. మరీ ముఖ్యంగా సుదూర ప్రయాణాలకు రైళ్లను ఎక్కువ మంది ఎంచుకుంటారు కాబట్టి ఇది చాలా పెద్ద సమస్యగా మారుతుంది.
వాహనదారులపై ఆ ``అదనపు`` భారం? : మోత మోగిపోద్ది..!!
ముంబై: అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధరలు భారీగా తగ్గాయి. 80 డాలర్ల కంటే దిగువకు చేరుకుంటోన్నాయి. బ్రెంట్ ఫ్యూచర్స్ ట్రేడింగ్లో బ్యారెల్ ఒక్కింటికి 86.10 డాలర్లు పలికింది. వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్లో ఈ ధర మరింత తక్కువగా కనిపించింది. 79.22 డాలర్ల వద్ద ట్రేడింగ్ నమోదైంది.
Wipro: వీకెండ్లో శుభవార్త చెప్పిన విప్రో.. 96% ఉద్యోగులకు లబ్ధి.. ఐటీ ఉద్యోగుల్లో ఆనందం..
Wipro: భారతదేశంలోని 4వ అతిపెద్ద ఐటీ సేవల సంస్థ విప్రో గత 3 నెలలుగా పలు వివాదాల్లో కూరుకుపోయింది. మెున్నటికి మెున్న 300 మందిని తొలగిస్తున్నట్లు ప్రకటించిన విప్రో.. టెక్కీలకు మంచి కిక్ ఇచ్చే వార్త ఒకటి చెప్పింది. పండుగలకు కొద్ది రోజుల ముందు వచ్చిన Salary Hikes ప్రకటనతో ఉద్యోగుల్లో ఒక్కసారిగా ఆనందం నెలకొంది.
అక్టోబర్ 1 నుంచి అందుబాటులోకి 5జీ.. ప్రారంభించనున్న ప్రధాని మోడీ..
అక్టోబరు 1న ప్రగతి మైదాన్లోని ఇండియా మొబైల్ కాంగ్రెస్లో భారతదేశంలో 5G సేవలను ప్రారంభించనున్నట్లు ప్రభుత్వ జాతీయ బ్రాడ్బ్యాండ్ మిషన్ శనివారం ట్వీట్ చేసింది. జాతీయ బ్రాడ్బ్యాండ్ మిషన్ కూడా 5G సేవలను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఒక కార్యక్రమంలో ప్రారంభించనున్నట్లు తెలిపింది.
Canara Robeco Small Cap Fund: అద్భుతమైన రాబడిని అందిస్తున్న స్మాల్ క్యాప్ ఫండ్..
ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఆర్థిక మందగమనం, ద్రవ్యోల్బణం ఒత్తిడితో కొట్టుమిట్టాడుతున్నప్పటికీ, కొన్ని ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లు పెట్టుబడిదారులకు అద్భుతమైన రాబడిని అందించాయి. కెనరా రోబెకో స్మాల్ క్యాప్ ఫండ్ వాటిలో ఒకటి. ఈ స్మాల్ క్యాప్ ఈక్విటీ ఫండ్ గత మూడేళ్లలో 40 శాతం CAGR (కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేట్) ఇచ్చింది. ఈ కాలంలో దాని
SBI: ఎస్బీఐ వినియోదారులకు శుభవార్త.. యోనో ద్వారా రైల్వే టికెట్లు బుకు చేస్తే ఆ ఛార్జీలు ఉండవు..
దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వం బ్యాంక్ ఎస్బీఐ (SBI) ఓ ఆఫర్ తీసుకొచ్చింది. యోనో యాప్ (YONO APP) ద్వారా వినియోగదారులు రైల్వేటిక్కెట్లను బుక్ చేసుకుంటే గేట్ ఛార్జీలు ఉండవని వెల్లడించింది. వివరాల ప్రకారం ఎస్బిఐ యోనో యాప్ ద్వారా ఐఆర్సిటిసి సైట్లో రైలు టిక్కెట్లను బుక్ చేసుకుంటే కస్టమర్లు ఎలాంటి పేమెంట్ గేట్వే ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదు.
SIM: అలా సిమ్ తీసుకుంటే ఏడాది పాటు జైలు శిక్ష అనుభవించాల్సిందే..
చాలా మంది ఇబ్బడిముబ్బడిగా సిమ్ లు తీసుకుంటారు. అయితే అందులో చాలా మంది తప్పుడు ఐడెంటీతో సిమ్ తీసుకుంటారు. ఇది నేరం. తప్పుడు ఐడెంటీతో సిమ్ తీసుకుని చాలా మంది అసాంఘిక కార్యకలపాలకు పాల్పడుతున్నారు. అందుకే తప్పు ధృవీకరణ పత్రాలతో సిమ్ తీసుకుంటే ఏడాది పాటు జైలు శిక్ష విధించాలని టెలికాం శాఖ భావిస్తోంది.ఇందుకు సంబంధించి త్వరలో
Stock Market: స్టాక్ మార్కెట్ పడినా..ఆ స్టాక్స్ మాత్రం లాభపడ్డాయి..
US ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను 75 బేసిస్ పాయింట్లు పెంచడంతో భారత స్టాక్ మార్కెట్లు ఈ వారం నష్టాల్లో ముగిశాయి. క్రమంగా పెరుగుతున్న డాలర్, రూపాయి తాజా కనిష్ట స్థాయికి చేరడం, ఎఫ్ఐఐల అమ్మకాలు, బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్ వడ్డీ రేటు పెంచడం, US 10 సంవత్సరాల బాండ్ ఈల్డ్ పెరగడం వంటివి ఇన్వెస్టర్ల సెంటిమెంట్పై
Tata Play Binge: టాటా ప్లే అదిరిపోయే ఆఫర్.. రూ.299కే ఓటీటీల సబ్స్క్రిప్షన్లు..
ప్రముఖ డీటీహెచ్ సంస్థ టాటా ప్లే అదిరిపోయే ఆఫర్ తీసుకొచ్చింది. టాటా ప్లే బింజ్(Tata Play Binge) పేరుతో రూ.299కే 17 ఓటీటీల సబ్స్క్రిప్షన్ అందించనుంది. నెలకు కేవలం రూ. 59తో ప్రారంభించి, వినియోగదారులు మార్కెట్లోని అత్యంత ప్రజాదరణ పొందిన OTT కంటెంట్ ప్లాట్ఫారమ్లకు యాక్సెస్ పొందవచ్చు. 59 ప్యాక్ లో పలు ఓటీటీలు వస్తాయి .
IndusInd Bank: ఫిక్స్డ్ డిపాజిట్ల వడ్డీ రేట్లు పెంచిన ఇండస్ఇండ్ బ్యాంక్..
ప్రైవేట్ రంగ బ్యాంక్ ఇండస్ఇండ్ బ్యాంక్ తన ఫిక్స్డ్ డిపాజిట్ దారులకు శుభవార్త అందించింది. ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచుతున్నట్లు ప్రకటించింది. బ్యాంకు రూ.1 నుంచి 5 కోట్ల డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ కొత్త రేట్లు 23 సెప్టెంబర్ 2022 నుంచి అమలులోకి వచ్చాయి.
మంచి తరుణము- మించిన దొరకదు..!!
ముంబై: దేశీయ బులియన్ మార్కెట్లో బంగారం ధర భారీగా పడింది. 10 గ్రాములకు 500 నుంచి 540 రూపాయల మేర క్షీణించింది. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్, గోల్డ్ ఫ్యూచర్ ట్రేడింగ్స్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరలో రూ.500, 24 క్యారెట్లల బంగారం ధరలో 540 రూపాయల మేర పడిపోయింది.
PM Kisan: రైతులకు శుభవార్త.. సెప్టెంబర్ 30లోపు ఖాతాల్లో పీఎం కిసాన్ 12వ విడత డబ్బులు..!
రైతులకు అండగా నిలిచేందుకు కేంద్ర ప్రభుత్వం 2019లో పీఎం కిసాన్ యోజన పథకం తీసుకొచ్చింది. ఈ పథకంలో భాగంగా అన్నదాతలకు సంవత్సరాని రూ.6 వేలు ఇస్తోంది. మూడు విడతలుగా నాలుగు నెలలకోసారి రూ.2వేల చొప్పున రైతుల ఖాతాల్లో జమా చేస్తోన్నారు. ఇప్పటికే 11 విడతలుగా రూ.22 వేలు అన్నదాత బ్యాంకు ఖాతాల్లో జమా చేశారు.
రూపాయి దెబ్బ - వాహనదారులు అబ్బ: భారీ బాదుడుకు రెడీగా ఉండండమ్మా..!!
ముంబై: అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధరలు భారీగా తగ్గాయి. 80 డాలర్ల కంటే దిగువకు చేరుకుంటోన్నాయి. బ్రెంట్ ఫ్యూచర్స్ ట్రేడింగ్లో బ్యారెల్ ఒక్కింటికి 86.65 డాలర్లు పలికింది. వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్లో ఈ ధర మరింత తక్కువగా కనిపించింది. 79.43 డాలర్ల వద్ద ట్రేడింగ్ నమోదైంది.
Ambani-Adani Game: అంబానీ-అదానీ సీక్రెట్ డీల్.. ఆ విషయంలో ఒకరిజోలుకు మరొకరు వెళ్లరంట..!
Ambani-Adani Game: భారత వ్యాపార రంగంలో శరవేగంగా ఎదుగుతున్న ముఖేష్ అంబానీ, గౌతమ్ అదానీల కంపెనీలు కొత్త అవకాశాల కోసం వెతుకుతూ ముందుకుపోతున్నాయి. గత మూడేళ్లుగా ఇద్దరు వ్యాపారవేత్తలు అనేక రంగాల్లో ముఖాముఖి పోటీ పడుతున్నారు. అయితే ఒక విషయంలో మాత్రం వీరు ఒకరి జోలుకు మరొకరు వెళ్లొద్దని నిర్ణయించుకున్నారు. ప్రస్తుతం ఈ వ్యవహారం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
New Traffic Rules: అన్ని డాక్యుమెంట్లు ఉన్నా రూ.2,000 జరిమానా.. హెల్మెట్ ఉన్నా ఫైన్ ఎందుకంటే..
New Traffic Rules: మోటారు వాహన చట్టంలో కొత్తగా మార్పులు వచ్చాయి. వీటి ప్రకారం ఇకపై వాహనదారులు మారిన కొన్ని రూల్స్ తెలుసుకుని వాటిని తప్పక పాటించాల్సి ఉంటుంది. నా దగ్గర అన్ని డాక్యుమెంట్లు ఉన్నాయి, నాకేం కాదులే అని రోడ్లపైకి వస్తే భారీగా ఫైన్లు చెల్లించుకోక తప్పదు. ఏఏ విషయాలను గమనించాలో ఇప్పుడు తెలుసుకుందాం..
Multibagger: ఊహించని లాభాలను ఇచ్చిన బీహార్ కంపెనీ.. లక్షను రూ.91 లక్షలుగా మార్చిన మల్టీబ్యాగర్..
Multibagger Stock: అనుకున్న రాబడి కావాలంటే.. సరైన పెట్టుబడిని ఎంచుకోవటం చాలా ముఖ్యం. అందరూ బీహార్ వెనుకపడిన రాష్ట్రం అని అంటుంటారు. అయితే అక్కడ వ్యాపారాన్ని నిర్వహిస్తున్న ఈ కంపెనీ మాత్రం తన ఇన్వెస్టర్లకు కనక వర్షం కురిపిస్తోంది. ఊహించని అదృష్టాన్ని తెచ్చిపెట్టిన ఈ స్టాక్ గురించి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకోండి.
Billionaires: రోజుకు 1.50 లక్షల శాలరీ.. 21 ఏళ్ల వయస్సులో విజయం.. వ్యాపారంతో దేశంలో రికార్డు
OYO & Zepto: దేశంలో యువ సంపన్నుల సంఖ్య నానాటికీ పెరుగుతోంది. మేము పాతతరం వ్యాపారుల్లా కాదంటూ.. వేగంగా వ్యాపారాలను వృద్ధిలోకి తీసుకొస్తున్నారు. అలా అనతి కాలంలోనే సంపన్నులుగా మారిపోతున్నారు.
Fed Rate Effect: ఫెడ్ నిర్ణయాలతో రూపాయి రికార్డు స్థాయికి పతనం.. డాలర్ కొరత.. మాంద్యం వస్తుందా..?
Fed Rate Effect: అమెరికా సెంట్రల్ బ్యాంక్ ఫెడ్ మరో సారి ప్రమాద ఘంటికలు మోగించింది. వరుసగా మాడోసారి కూడా వడ్డీ రేట్లను 75 పాయింట్ల మేర పెంచి ప్రపంచానికి షాక్ ఇచ్చింది. దీంతో ప్రపంచ దేశాల మార్కెట్లు అతలాకుతలం అవుతున్నాయి. నిపుణులు సైతం ఈ ధోరణి వల్ల ఆర్థిక వృద్ధి ప్రమాదంలో పడుతుందని ఆందోళన వ్వక్తం
Indian Economy: భారత వృద్ధిపై JP మోర్గాన్ సీఈవో కామెంట్స్.. కీలక కామెంట్స్.. అమెరికా విషయంలో..
Indian Economy: భారత్ ప్రస్తుతం కీలక ఆర్థిక వ్యవస్థగా ప్రపంచంలో రూపాంతరం చెందుతోంది. ఈ క్రమంలో గతంలో లేని వేగంతో టాప్-10 దేశాల జాబితాలో ఇండియా ఉంది. నవభారత నిర్మాణం రానున్న దశాబ్ధానికి చాలా కీలకంగా మారనుంది.
వాహనదారులపై బాదుడే బాదుడు కంటిన్యూ..!!
ముంబై: అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధరలు తగ్గుముఖం పట్టాయి. 90 డాలర్ల కంటే దిగువకు చేరుకుంటోన్నాయి. బ్రెంట్ ఫ్యూచర్స్ ట్రేడింగ్లో బ్యారెల్ ఒక్కింటికి 90.25 డాలర్లు పలికింది. వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్లో ఈ ధర మరింత తక్కువగా కనిపించింది. 83.28 డాలర్ల వద్ద ట్రేడింగ్ నమోదైంది. క్రూడాయిల్ ధర నేలకు దిగినప్పటికీ- పెట్రోల్, డీజిల్ రేట్లల్లో ఎలాంటి
Wipro Firing: ముందు నుంచి రెండు ఉద్యోగాలు వద్దని, అది అనైతికమంటూ విప్రో యాజమాన్యం వాధిస్తూనే ఉంది. దీనిపై రితీష్ ప్రేమ్జీ మాట్లాడుతూ ఇది చీటింగ్ అని, ఉద్యోగి ఒకేసారి రెండు సంస్థలకు పనిచేయటం తగదని అన్నారు. అప్పటి నుంచి ఈ విషయంపై ఇండస్ట్రీలో చర్చ జరుగుతూనే ఉంది. ఈ క్రమంలో కొంత మంది దీనిని వ్యతిరేకించారు
Harsha Engineers IPO Allotment: హర్ష ఇంజినీర్స్ ఐపీవోకు దరఖాస్తు చేశారా.. అయితే చెక్ చేసుకోండిలా..
హర్ష ఇంజినీర్స్ ఇంటర్నేషనల్ ప్రారంభ పబ్లిక్ ఆఫర్ (IPO)కు అద్భుతమైన స్పందన వచ్చింది. సెప్టెంబర్ 21, బుధవారం షేర్ల కేటాయింపు జరుగుతుంది. రూ.755 కోట్ల IPOలో రూ. 455 కోట్ల విలువైన తాజా ఈక్విటీ షేర్లు ఉండగా ఆఫర్ ఫర్ సేల్ (OFS) ద్వారా రూ. 300 కోట్లను సేకరించనున్నారు. హర్ష ఇంజినీరింగ్ ఆటోమోటివ్, ఏవియేషన్, ఏరోస్పేస్,
Ratan Tata: ప్రధాని చేతుల మీదుగా అరుదైన బాధ్యతలు అందుకున్న రతన్ టాటా.. సుధా మూర్తి సైతం ఇందులో..
Ratan Tata: భారత వ్యాపారవేత్త, టాటా సన్స్ ఛైర్మన్ రతన్ టాటాకు ఒక పెద్ద బాధ్యత అప్పగించబడింది. ఆయన PM కేర్స్ ఫండ్ కొత్త ట్రస్టీగా నియమితులయ్యారు. రతన్ టాటాతో పాటు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ కెటి థామస్, లోక్సభ మాజీ డిప్యూటీ స్పీకర్ కరియా ముండా పీఎం కేర్స్ ఫండ్కు ట్రస్టీలుగా నియమితులయ్యారు.
Gautam Adani: కొండలా పెరుగుతున్న అదానీ సంపద.. రోజువారీ సంపాదన తెలిస్తే మైండ్ బ్లాంకే..
Gautam Adani: గౌతమ్ అదానీ ఈయన రోజుకో కొత్త రికార్డు సృష్టిస్తూ వ్యాపార ప్రపంచంలో అందరి మతి పోగొడుతున్నారు. అంచనాలకు చిక్కకుండా తన సంపదను కొండలా పెంచుకుంటూ పోతున్నారు. ప్రపంచ కుబేరుల్లో రెండో స్థానానికి చేరుకున్న ఈ భారత వ్యాపారవేత్త సంపద రేసుగుర్రంలా దూసుకుపోతోంది.
Pakistan: అనేక విషయాల్లో పాకిస్థాన్ కంటే ముందున్న భారతదేశం చమురు ధరల విషయంలో మాత్రం వెనుకబడింది. పాక్ ప్రభుత్వం మన కంటే తక్కువ ధరలకే తమ ప్రజలకు పెట్రోల్ అందించటం ఇప్పుడు అందరినీ ఆకర్షిస్తోంది.
YouTube: యూట్యూబ్ కంటెంట్ క్రియేటర్లకు గుడ్ న్యూస్.. ఇక డబ్బుల వర్షం.. ఎందుకంటే..
YouTube: ఈ రోజుల్లో స్మార్ట్ ఫోన్లు, ఇంటర్నెట్ సేవలు అందుబాటులోకి రావటంతో ప్రతి ఒక్కరూ తమలో ఉన్న యాక్టింగ్ ప్రతిభను సామాజిక మాధ్యమాల్లోకి తెస్తున్నారు. దీనికి యూట్యూబ్, ఇన్ స్టాగ్రామ్, ఫేస్ బుక్ తో పాటు ఇతర ఫాట్ ఫారమ్లు కంటెంట్ క్రియేటర్లకు మంచి ఆదాయాన్ని సైతం అందిస్తున్నాయి. ఈ క్రమంలో యూట్యూబ్ సంచలన నిర్ణయం తీసుకుంది.
Axis Bank: గుడ్ న్యూస్ చెప్పిన యాక్సిస్ బ్యాంక్.. డిపాజిట్లపై వడ్డీ రేట్ల పెంపు.. కొత్త రేట్లు ఇలా..
Axis Bank: ఈ వారం ప్రారంభంలో ఎఫ్డీ వడ్డీ రేట్లను ప్రైవేట్ రంగ బ్యాంక్ కోటక్ మహీంద్రా పెంచింది. ఇదే క్రమంలో తాజాగా యాక్సిస్ బ్యాంక్ కూడా ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచుతున్నట్లు ప్రకటించింది. మరికొద్ది రోజుల్లో రిజర్వు బ్యాంక్ ఎంపీసీ మీటింగ్ తర్వాత రేట్లు పెరగనున్న తరుణంలో దిగ్గజ బ్యాంక్ ఈ నిర్ణయం తీసుకుంది.
IT Jobs: భారతీయులే కావాలంటున్న IT కంపెనీ.. 9,000 మంది నియామకం.. ఎక్కడినుంచైనా పనిచేయవచ్చు..!
IT Jobs: ప్రపంచ వ్యాప్తంగా ఐటీ కంపెనీలకు ఉద్యోగుల విషయంలో మెుదటి ఎంపిక భారతదేశం. తమ కంపెనీ అవసరాల కోసం ఎక్కువగా మనపైనే ఆధారపడుతున్నారు. ప్రస్తుతం వర్క్ ఫ్రమ్ హోమ్, వర్క్ ఫ్రమ్ ఎనీవేర్ వంటి వెసులుబాట్లు అందుబాటు ఉండటం మరింతగా కలిసి వస్తోంది.
Stock Market: స్తబ్దుగా సూచీలు.. భారీ నష్టాల్లో బ్యాంకింగ్ స్టాక్స్.. అలుముకున్న ఫెడ్ భయాలు..
Stock Market Oprning Bell: గత రెండు రోజులుగా కొనసాగుతున్న బుల్ జోరుకు బ్రేక్ పడింది. దేశీయ స్టాక్ మార్కెట్లు ఫ్లాట్ గా ఓపెన్ అయినప్పటికీ.. స్వల్ప నష్టాల్లోకి జారుకున్నాయి. ప్రధానంగా వడ్డీ రేట్ల పెంపు భయాలతో నిన్న అమెరికా మార్కెట్లు నష్టాల్లో ముగియటంతో ఆ ప్రభావం దేశీయ మార్కెట్లపైనా పడింది.
క్రూడ్ రేట్ నేలకు దిగినా..: భగ్గుమంటోన్న వాహనదారులు
ముంబై: అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధరలు తగ్గుముఖం పట్టాయి. 90 డాలర్ల కంటే దిగువకు చేరుకుంటోన్నాయి. బ్రెంట్ ఫ్యూచర్స్ ట్రేడింగ్లో బ్యారెల్ ఒక్కింటికి 89.52 డాలర్లు పలికింది. వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్లో ఈ ధర మరింత తక్కువగా కనిపించింది. 83.05 డాలర్ల వద్ద ట్రేడింగ్ నమోదైంది. మంగళవారం నాటితో పోల్చుకుంటే వాటి ట్రేడింగ్ భారీగా తగ్గింది. క్రూడాయిల్
Punjab National Bank: రైతులకు శుభవార్త.. రూ.50,000 లోన్ ఇస్తున్న బ్యాంక్.. సులువుగా పొందండిలా..
Punjab National Bank: పంజాబ్ నేషనల్ బ్యాంక్ రైతుల కోసం ఒక ప్రత్యేక పథకాన్ని ప్రవేశపెట్టింది. దీని ద్వారా రైతులకు ఆర్థిక సహాయం అందిస్తోంది. వ్యవసాయానికి కాకుండా వ్యక్తిగత అవసరాలను తీర్చుకోవడానికి ఈ డబ్బును ఉపయోగించవచ్చు. అసలు ఏ పథకం కింద బ్యాంక్ దీనిని అందిస్తోంది.. దీనిని పొందటానికి ఎలా దరఖాస్తు చేసుకోవచ్చో ఇప్పుడు తెలుసుకోండి.
Pan Card: పాన్ కార్డ్ పోగొట్టుకుంటే డూప్లికేట్ కోసం ఇలా దరఖాస్తు చేసుకోండి.. సులువుగా, సురక్షితంగా..
Pan Card: దేశంలోని పౌరులందరికీ పాన్ కార్డ్ చాలా ముఖ్యమైనది. ఆర్థికపరమైన లావాదేవీలను పూర్తి చేయటానికి ఇది అత్యంత అవసరం. ఒకవేళ పాన్ కార్డ్ పోగొట్టుకున్నట్లయితే ఇకపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇకపై ఆన్లైన్లో డూప్లికేట్ కార్డ్ కోసం సులువుగా అప్లై చేసుకోవచ్చు. ఐటి డిపార్ట్మెంట్ నుంచి డూప్లికేట్ పాన్ కార్డ్ని ఎలా పొందాలో ఇప్పుడు తెలుసుకుందాం..
Gas Multibagger: లాభాల వర్షం కురిపించిన గ్యాస్ స్టాక్.. లక్షను రూ.92 లక్షలుగా మార్చేసి..
Multibagger Stock: ప్రైవేట్ కంపెనీల రాకతో ప్రభుత్వ రంగంలోని కంపెనీలు కనుమరుగయ్యాయి. అయితే నేటికీ కొనసాగుతున్న కొన్ని మహారత్న కంపెనీలు మాత్రం ఇన్వెస్టర్లకు మల్టీబ్యాగర్ రాబడులను అందిస్తున్నాయి.
ICICI Credit Card: దేశంలోని దిగ్గజ ప్రైవేటు బ్యాంకుల్లో ఒకటైన ఐసీఐసీఐ సంచల నిర్ణయం తీసుకుంది. తాజాగా తన క్రెడిట్ కార్డ్ వినియోగదారులపై భారాన్ని మోపనుంది. దేశంలో ఇలాంటి ఛార్జీలను వసూలు చేస్తున్న మెుదటి బ్యాంకింగ్ సంస్థగా ఐసీఐసీఐ నిలిచింది. అసలు విషయం ఏమిటంటే..
Steel Prices: ఇల్లు కట్టుకోవాలనుకోవటం అనేది చాలా మందికి తమ జీవితకాలంలో ఉండే అతిపెద్ద కోరిక. అయితే ప్రస్తుత ద్రవ్యోల్బణం సమయంలో అన్నింటి ధరలు పెరిగి భారంగా మారాయి. అయితే ఈ సమయంలో స్టీల్ ధరలు భారీగా తగ్గటం సొంతింటి కల నెరవేర్చుకోవాలి అనుకునేవారికి కలిసివస్తోంది.
AirAsia: విమాన ప్రయాణికులకు బంపర్ ఆఫర్.. ఫ్రీగా 50 లక్షల విమాన టిక్కెట్లు.. మిస్ కాకండి..
AirAsia Free Tickets: విమానయాన కంపెనీల వ్యాపారం కరోనా ముందు స్థాయిలకు చేరుకుంటోంది. ఈ క్రమంలో ఎయిర్ఏషియా సంస్థ భారీ ఆఫర్ ప్రకటించింది. ఇందులో భాగంగా 50 లక్షల మంది ప్రయాణికులకు ఉచితంగా విమనా టిక్కెట్లను అందించనున్నట్లు ప్రకటించింది.
Billionaire Charity: రూ.600 కోట్లు విరాళంగా ఇచ్చిన ప్రముఖ వ్యాపారవేత్త.. దేని కోసం ఇచ్చారంటే..
Billionaire Charity: ఎందరో ప్రముఖ వ్యాపారవేత్తలు ప్రజల అభ్యున్నతి కోసం కోట్లకు కోట్లు విరాళాలు ఇవ్వడం చూస్తున్నాం. అలాగే కెనడాకు చెందిన అతిపెద్ద వ్యాపారవేత్తల్లో ఒకరైన చిప్ విల్సన్ 76 మిలియన్ డాలర్లను విరాళంగా ప్రకటించారు. భారత కరెన్సీ ప్రకారం దీని విలువ దాదాపు రూ.600 కోట్లు.
Investment: స్వల్ప కాలంలో లాభాలు కావాలా..? అయితే ఈ 11 స్టాక్ బెస్ట్.. నిపుణుల సూచన ఏంటంటే..
Investment: ఈ రోజు స్టాక్ మార్కెట్లు నిన్నటి లాభాల బాటను కొనసాగించాయి. ప్రధాన సూచీలైన సెన్సెక్స్ ఉదయం 9.57 గంటలకు 751 పాయింట్లు, నిఫ్టీ 230 పాయింట్లు, బ్యాంక్ నిఫ్టీ 584 పాయింట్లతో ఫుల్ జోష్ మీద కొనసాగుతున్నాయి. ఫెడ్ మీట్, RBI MPC ఫలితాల మధ్య బేర్స్ సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రకటనలు వెలువడగానే మార్కెట్లను
iPhone 14 Pro: ఐఫోన్ పిచ్చితో దుబాయ్ ప్రయాణం.. రూ.40వేలు ఖర్చు చేసినప్పటికీ.. అసలేమైందంటే..
iPhone 14 Pro: ఆపిల్ కంపెనీ ఉత్పత్తులను వినియోగించేవారికి అవంటే ఎంత పిచ్చో మనందరికీ తెలుసు. అందులోనూ ఐఫోన్ వినియోగదారుల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. లాంచ్ కాగానే వాటిని దక్కించుకోవాలని చేయని ప్రయత్నాలు ఉంవంటే నమ్మండి. తాజాగా కేరళకు చెందిన ఒక వ్యక్తి చేసిన పని గురించి తెలిస్తే మీకు కచ్చితంగా మతి పోతుంది. అవును అసలు అతను ఏం చేశాడో ఇప్పుడు తెలుసుకుందాం..
క్రూడ్ రేట్ పతనం వేళ..పెట్రోల్, డీజిల్ కొత్త ధరలివే..!!
ముంబై: అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధరలు స్థిరంగా ఉంటోన్నాయి. బ్రెంట్ ఫ్యూచర్స్ ట్రేడింగ్లో బ్యారెల్ ఒక్కింటికి 92.01 డాలర్లు పలికింది. వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్లో ఈ ధర మరింత తక్కువగా కనిపించింది. 85.25 డాలర్ల వద్ద ట్రేడింగ్ నమోదైంది. సోమవారం నాటితో పోల్చుకుంటే వాటి ట్రేడింగ్ దాదాపుగా ఫ్లాట్గా ఉంది. ఆయిల్ కంపెనీలు కొద్దిసేపటి కిందటే జారీ
Rakesh Jhunjhunwala: దివంగత మార్కెట్ ఇన్వెస్టర్ రాకేష్ జున్జున్వాలా ప్రస్తుతం లేనప్పటికీ ఆయన స్టాక్స్ అనేక మందికి లాభాలను తెచ్చిపెడుతున్నాయి. ఆయన పెట్టుబడిపెట్టిన స్టాక్ ఈ రోజు ట్రేడింగ్ లో రికార్డు స్థాయికి చేరుకుంది.
Loss Making Startup's: ఆలోచన ఉంటే చాలు దానిని ఆచరణలోకి తీసుకురావటమే స్టార్టప్ కల్చర్ అంటే. వ్యాపార ధృక్పదం ఉన్న వ్యక్తులకు ఆర్థికంగా సహాయం చేసేందుకు అనేక కంపెనీలు, పెట్టుబడి సంస్థలు బయట అందుబాటులో ఉన్నాయి.
OYO IPO: ఐపీవోపై ఓయో పెద్ద అప్డేట్.. కొత్త నిర్ణయం ఇదే.. IPO ఎప్పుడు వస్తుందో తెలుసా?
OYO IPO: హాస్పిటాలిటీ రంగంలో సంచలనాలు సృష్టించిన ఓయో ఐపీవో కోసం చాలా మంది ఎదురుచూస్తున్నారు. గతంలోనే మార్కెట్లోకి అడుగుపెట్టాల్సిన ఈ స్టార్టప్ పరిస్థితుల కారణంగా అప్పట్లో వాయిదా వేసుకుంది. అయితే ఈ క్రమంలో కంపెనీ పెద్ద అప్ డేట్ ప్రకటించింది.
Ola Layoff: ఉద్యోగాల కోతలు మెుదలెట్టిన ఓలా.. 500 మంది ఐటీ నిపుణులకు పింక్ స్లిప్..
Ola Layoff: ఉద్యోగుల తొలగింపుల సెగ ఇప్పుడు ఓలాలోని టెక్కీలకు కూడా చేరింది. ఓలా తన సాఫ్ట్వేర్ బృందంలోని కొంతమంది సిబ్బందికి పింక్ స్లిప్లను పంపడం ప్రారంభించింది. పింక్ స్లిప్ అంటే అది పొందిన వారు ఇకపై కంపెనీకి అవసరం లేదని అర్థం.
Indian Railways: రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. ఆ రైళ్లలో ప్రయాణికులకు ఉచితంగా ఆహారం.. ఎందుకంటే..
Indian Railways: భారతీయ రైల్వేలు సమయానికి ప్రయాణించటం అనేది సాధారణమైన విషయం కాదు. అనేక సార్లు రైళ్లు కేటాయించిన సమయం కంటే ఆలస్యంగా ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చుతుంటాయి. ఇలాంటి సందర్భంలో రైల్వే కొత్త సౌకర్యాన్ని అందుబాటులోకి తెస్తోంది.
Dividend Multibagger: ఈ మధ్య కాలంలో స్మాల్ క్యాప్ కంపెనీలు ఇన్వెస్టర్లకు భారీగా లాభాలను అందిస్తున్నాయి. మల్టీబ్యాగర్ రాబడులను అందించటంతో పాటు డివిడెండ్ ఆదాయాన్ని సైతం అందిస్తున్నాయి. అలా దీర్ఘకాలంలో ఇన్వెస్టర్లకు ధనవంతులను చేయటంతో పాటు ప్రస్తుతం స్టాక్ మంచి రాబడులను సైతం అందిస్తోంది.
డౌన్ ట్రెండ్లో బంగారం ట్రేడింగ్..!!
ముంబై: దేశీయ బులియన్ మార్కెట్లో బంగారం ధర ఇవ్వాళ కొంతమేర తగ్గింది. వాటి ధరలో డౌన్ ఫాల్ కనిపించింది. డౌన్ ట్రెండ్లో ట్రేడింగ్ నమోదైంది. ఇదివరకు మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్, గోల్డ్ ఫ్యూచర్ ట్రేడింగ్స్లో 22 క్యారెట్లు, 24 క్యారెట్ల బంగారం ధరల క్రయ, విక్రయాల్లో 100 నుంచి 150 రూపాయల మేర పెరుగుదల కనిపించింది. ఇప్పుడా రేట్లే కంటిన్యూ అవుతున్నాయి.