బెంగళూరులో ఈ ఒక్క ఏరియాలో ఇల్లు కోసం ఎగబడుతున్న పెట్టుబడిదారులు.. డబ్బు ఎంతైనా ఫరవాలేదంటూ..
Bengaluru Real Estate: దేశ ఐటీ రాజధాని, సిలికాన్ సిటీ బెంగళూరు రియల్ ఎస్టేట్ కొత్త పుంతలు తొక్కుతోంది. నగరంలోని కొన్ని కీలక ఏరియాల్లో ధరలు నింగిని తాకుతున్నాయి. ప్రధానంగా సర్జాపూర్ రోడ్ ఇప్పుడు బెంగళూరు నగరంలోని అత్యంత ఖరీదైన నివాస కారిడార్లలో ఒకటిగా మారిపోయింది. ఈ మార్పుకు ప్రధాన కారణం ఆ ప్రాంతంలో ఉన్న ఐటి
బంగారం ధరలపై భారీ డిస్కౌంట్.. అక్కడ హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్న పసిడి..
ఈ వారం ఆసియాలో బంగారం కొనుగోలు భారీగా తగ్గిపోయింది. దీనికి ప్రధాన కారణం... బంగారం ధరలు రికార్డు స్థాయికి చేరడంతో మార్కెట్ లో చాలా ఖరీదైనవిగా మారిపోయాయి. అందువల్ల, సాధారణ వ్యక్తులు, ఆభరణాల వ్యాపారులు కూడా Gold కొనడం తగ్గించారు. పొరుగుదేశం చైనాలో ఇప్పుడు బంగారం డిస్కౌంట్లు భారీగా పెరిగాయి. అంటే, డీలర్లు గ్లోబల్ మార్కెట్ ధరతో
4 నెలల్లో 27 ఇంటర్వ్యూలు ఫెయిల్, 1800 కంపెనీలు రిజెక్ట్.. చివరకు రూ. 14 లక్షల జీతంతో జాబ్..
ఉద్యోగాన్ని పొందడం అంత సులభమేమి కాదు. ఇందులో ఎంతో కష్టపడాలి, ఎన్నో నిరాశలను అధిగమించాలి. ఇప్పుడు ఏఐ రాకతో ఉద్యోగాల స్వరూపమే మారిపోయింది. ఉన్న ఉద్యోగాన్ని కాపాడుకుంటే చాలనే స్థితికి వచ్చింది. ప్రపంచ వ్యాప్తంగా ప్రధాన కంపెనీలు ఖర్చును తగ్గించుకుంటున్నాయి.ఇందులో భాగంగా ఉద్యోగులను ఇంటికి సాగనంపుతున్నాయి. వారికిచ్చే జీతాల మొత్తాన్ని ఏఐ మీద పెట్టుబడులుగా పెడుతున్నాయి. తాజాగా
బెంగళూరు మెట్రో ప్రయాణికులకు మరోసారి భారీ షాక్..ఛార్జీలను అమాతం పెంచేసిన BMRCL, ఈ సారి ఎంతంటే..
Bengaluru Metro Fare Hike: బెంగళూరు మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ (BMRCL) ప్రయాణికులకు ఫిబ్రవరి 2024లో ఇప్పటికే 71 శాతం ఛార్జీల పెంపును అమలు చేసిన నేపథ్యంలో..ఇప్పుడు మరోసారి వార్షికంగా 5 శాతం పెంపును అమలు చేయాలని సిఫార్సు చేస్తోంది. ఈ పెంపు ఆర్థిక స్థిరత్వాన్ని కాపాడుకోవడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఛార్జీల నిర్ణయ కమిటీ (FFC)
పన్ను ఆదా చేసుకోవాలనుకుంటున్నారా.. అయితే ఈ ఏడు మీకు బెస్ట్ ఆప్సన్స్..మరచిపోకండి
ఆదాయపు పన్ను రిటర్న్ (ITR) దాఖలు గడువు దగ్గరపడుతోంది. సెప్టెంబర్ 15 లోపు ఐటీ రిటర్న్ దాఖలు చేయాలి. లేకుండా రూ. 5 వేల వరకు పెనాల్టీ పడవచ్చు. అయితే పన్ను నిపుణులు, పన్ను చెల్లింపుదారుల నుంచి గడువు పొడిగింపుపై తాజాగా డిమాండ్లు పెరుగుతున్నాయి. ఐటీఆర్ పోర్టల్లో ధ్రువీకరణ లోపాలు, అప్లోడ్ నెమ్మదించడం, ఫారం 26ఏఎస్, ఏఐఎస్,
బంగారం ధరలు భారీగా తగ్గాయి.. మళ్లీ పెరగకముందే కొనేయేండి, సెప్టెంబర్, 13 పసిడి ధరలు ఇవే..
సెప్టెంబర్ నెలలో పసిడి ధరలు తొలి రెండు వారంల్లోనే పసిడి ప్రియులకు చుక్కలు చూపిస్తున్నాయి. అయితే ఈ రోజు కొంచెం ఊరటనిచ్చాయి. పండగ సీజన్ సమీపిస్తుండటంతో బంగారం కొనుగోలు చేయాలనుకున్న మహిళలు ఈ రోజు బంగారం కొనుగోలు చేయవచ్చు. ఈ రోజు 10 గ్రాముల బంగారం ధర రూ. 110 తగ్గింది. అయితే వచ్చే ఏడాది బంగారం
బంగారం కొనకుండానే భారీగా లాభాలు.. ఈ ఏడాది పెట్టుబడిదారుల పంట పండించిన గోల్డ్ ETFలు ఇవే..
ఈరోజుల్లో బంగారం (Gold) మీద పెట్టుబడులు చాలా హాట్ టాపిక్గా మారాయి. ఎందుకంటే 2025లో గోల్డ్ ఎక్స్ఛేంజ్-ట్రేడెడ్ ఫండ్స్ (ETFs) అద్భుతమైన లాభాలను అందించాయి. దేశీయంగా బంగారం ధరలు ఈ ఏడాది 40 శాతానికి పైగా పెరిగాయి. అంతర్జాతీయంగా US డాలర్ బలహీనత, ఫెడరల్ రిజర్వ్ రేటు కోతల అంచనాలు, ప్రపంచంలోని భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు కారణంగా
ఏడాదిలో 54% పెరిగిన గోల్డ్… 2025 లో పెట్టుబడికి ఏది బెస్ట్? ఫిజికల్ గోల్డ్ లేదా గోల్డ్ ETFs?
గత ఏడాదిలో ఇన్వెస్టర్లకు నిజంగా భారీ లాభాలు తెచ్చిపెట్టింది. 2024 సెప్టెంబర్ 11న 24 క్యారెట్ గోల్డ్ ధర 10 గ్రాములకు సుమారు రూ. 73,200 ఉండగా, కేవలం ఏడాదిలోనే అది రూ. 1,12,500కి దూసుకెళ్లింది అంటే దాదాపు 54% పెరుగుదల. ఇంత పెద్ద జంప్ రావడంతో గోల్డ్ను ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్గా చూసేవారు మరింత పెరిగారు.
క్రెడిట్ కార్డుల్లో రివార్డ్ పాయింట్లా? క్యాష్బ్యాక్లా? మీ ఖర్చులకు ఏది బెస్ట్?
క్రెడిట్ కార్డు వాడే ప్రతి ఒక్కరూ ఒక దశలో ఈ డైలమాలో పడతారు. రివార్డ్ పాయింట్స్ కలెక్ట్ చేయాలా? లేక సూటిగా క్యాష్బ్యాక్ తీసుకోవాలా? ఈ రెండూ మంచి బెనిఫిట్స్నే ఇస్తాయి, కానీ ఎలా వర్క్ అవుతాయో, ఎప్పుడు ఏవి బెస్ట్ అనేది క్లారిటీ ఉండాలి. క్యాష్బ్యాక్ అంటే ఏమిటి? క్యాష్బ్యాక్ అనేది మీరు
గోల్డ్ &సిల్వర్ ETFs… ఇకపై ఎవరు బంపర్ రిటర్న్స్ ఇవ్వబోతున్నారో ఊహించగలరా?
2025 ఇన్వెస్టర్ల కోసం ధన లోహాలు మార్కెట్లో ఒక ఎక్సెప్షనల్ ఇయర్గా నిలిచింది. ముఖ్యంగా గోల్డ్ ETFs మరియు సిల్వర్ ETFs చాలా బాగా పెర్ఫార్మ్ చేసాయి. ఈ రెండు అసెట్స్ ఈ సంవత్సరం ఇన్వెస్టర్లకు అత్యంత ఆకర్షణీయమైన ఆప్షన్లుగా మారాయి, ఎందుకంటే అవి సేఫ్ హెవెన్గా ఉండటంతో పాటు స్ట్రాటజిక్ డైవర్సిఫికేషన్ కోసం కూడా మంచి
ఉద్యోగులకి నగర జీవనం ఖరీదవుతోంది… పెరిగే అద్దెలు, జీతాలు అన్ని సవాళ్లుగా మారుతున్నాయి
భారతీయ హౌసింగ్ మార్కెట్ మరోసారి వార్తల్లో ఉంది. ఊహించిన దాని కంటే వేగంగా ఇళ్ల ధరలు పెరుగుతున్నాయి, సులభంగా పొందగల ఇళ్ల కొరతతో, కొత్త ఇంటి కొనుగోలుదారులు ఖరీదైన అద్దెలలో చిక్కిపోతున్నారు. ఈ పరిస్థితి కేవలం ధరలకే సంబంధించినది కాదు. ఇది ఉద్యోగాల, జీతాల మరియు నగరాల్లోని జీవనశైలి అసమానతలను కూడా ప్రతిబింబిస్తుంది. ప్రీమియం ఇళ్లు మరియు
బంగారం ధర ఈ రేటు వద్దకు దిగి వస్తేనే కొనండి.. కీలక సూచన చేస్తున్న బ్యాంక్ నిపుణులు
భారతదేశంలో బంగారం ధరలు భగ్గుమంటున్నాయి. పండుగ సీజన్ దగ్గరపడుతుండటంతో బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. ఇది వినియోగదారులకు,పెట్టుబడిదారులకు, వ్యాపారులకు కొనుగోలుపై అయోమయాన్ని రేపుతోంది. 24 క్యారెట్లు (24K) బంగారం ధర తొలి సారిగా దేశంలో రూ.1,11,280కి చేరుకుంది. ఇక 22 క్యారెట్లు (22K) బంగారం ధర కూడా రూ. 1,02,000 కి చేరింది. 1 గ్రాము
ITR ఫారం ఫిల్ చేసిన వెంటనే సబ్మిట్ చేయకండి… ఈ చిన్న ట్రిక్ మీకు లెక్కల భారం తగ్గిస్తుంది!
ఈ వారం మీ ఆదాయ పన్ను రిటర్న్ ఫైల్ చేయాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే ఒక చిన్న సూచన ఫారం పూర్తి చేసిన వెంటనే సబ్మిట్ బటన్ నొక్కేయకండి. ముందుగా డ్రాఫ్ట్గా సేవ్ చేసుకోండి. ఎందుకంటే ఇదే స్టెప్ మీకు తర్వాత పెద్ద తలనొప్పి తప్పించవచ్చు. ఎందుకంటే మీరు సబ్మిట్ చేసే వరకు, ఆ ఫారం కేవలం
ఐటీ రిటర్న్ గడువు తేదీ మరో 30 రోజులు పొడిగింపు ? సీఏ నిపుణులు ఏం డిమాండ్ చేస్తున్నారంటే..
భారతదేశంలో ఆర్థిక సంవత్సరం 2024-25 (AY 2025-26) కోసం ఆదాయపు పన్ను రిటర్న్ (ITR) దాఖలు చేసే గడువు చివరి తేదీ ఈ ఏడాది సెప్టెంబర్ 15, 2025 నిర్ణయించడం జరిగింది.అయితే ఇప్పటికీ ఎన్నో సమస్యల వల్ల పన్ను చెల్లింపుదారులు తమ ITRలను సమర్పించడంలో ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా.. ఆదాయపు పన్ను శాఖ పోర్టల్ లోపాలు, ITR
కాళ్లబేరానికి వచ్చిన అమెరికా..భారత్ మాతోనే స్నేహం చేయాలే తప్ప చైనాతో కాదని వెల్లడి..
Indo-US Relations:డొనాల్డ్ ట్రంప్ విధించిన భారీ సుంకాలతో అమెరికా-భారత్ మధ్య సంబంధాలు (India- US Ties) దెబ్బతిన్న సంగతి విదితమే.ఇరు దేశాల మధ్య మాటలయుద్ధం నడుస్తుండగా.. చైనా, రష్యాకు భారత్ దగ్గరయ్యే ప్రయత్నం చేస్తోంది. ఈ అంశం అమెరికా అధికారులకు మింగుడుపడక.. భారత్పై మీద విమర్శలు ఎక్కుపెడుతున్నారు. అదే సమయంలో ఇంకాస్త ముందుకు వెళ్లి భారత్ కు
ప్రాంతీయ పార్టీల ఆదాయంలో BRS టాప్లో, TDP నాల్గో స్థానంలో…మరి ఇవి ఎంత సంపాదించాయో ఊహించగలరా?
భారత రాజకీయాల్లో కేంద్ర పార్టీలు మాత్రమే కాకుండా, 40 కంటే ఎక్కువ ప్రాంతీయ పార్టీలు కూడా ఉన్నాయి. వీటిలో కొన్ని ఇప్పుడు రాష్ట్రాల్లో ప్రభుత్వం నడుపుతున్నాయి, మరికొన్ని ప్రతిపక్ష పార్టీలో ఉన్నాయి. ప్రతి రాష్ట్రానికి సొంత రాజకీయ పార్టీలు, వ్యూహాలు, ఫాలోవర్స్ ఉంటారు. ప్రస్తుతం టాప్ ప్రాంతీయ పార్టీలు అంటే BRS, TDP, DMK, BJD, AITMC,
వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే ఇదే.. సినిమా చూస్తూ ఆఫీస్ వర్క్.. సోషల్ మీడియాలో హాట్ డిబేట్
బెంగళూరులో పని సంస్కృతి గందరగోళానికి దారితీస్తోందనే ఒక తాజా సంఘటన సోషల్ మీడియాలో పెద్ద చర్చకు తెరలేపింది. ఇటీవల నగరంలోని ఒక సినిమా థియేటర్లో ఓ మహిళ తన ల్యాప్టాప్ తెరిచి, సినిమా చూస్తూ ఏదో టైప్ చేస్తూ పని చేయడాన్ని ఓ నెటిజన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ సంఘటన r/Bangalore ఫోరమ్లో పంచుకున్న
భారత మహిళా శాస్త్రవేత్తల అజూకా ల్యాబ్స్... ఎలా గ్లోబల్ బయోటెక్ దిగ్గజాల మీద ఆధిపత్యం సాధిస్తున్నారు?
భారత బయోటెక్ లో ఒక కొత్త ఇన్స్పిరేషనల్ స్టోరీ. డా. ఫాతిమా బెనజీర్ మరియు కో-ఫౌండర్ అలెక్స్ డి. పాల్ కలిసి స్థాపించిన అజూకా ల్యాబ్స్ ఇప్పుడు ఇండియాలోనే కాక, అంతర్జాతీయ స్థాయిలో ప్రతిష్ఠ పొందిన కంపెనీగా ఉంది. ఒక సైన్స్ ప్రయోగం, ఇప్పుడు ప్రపంచానికి ఉపయోగపడే గ్లోబల్ ఇన్నోవేషన్గా ఎదిగింది. డా. ఫాతిమా బెనజీర్ చిన్నప్పటి
సెప్టెంబర్ నెలలో పసిడి ధరలు భగ్గుమంటున్నాయి. నిన్న కాస్త శాంతించిన ధరలు నేడు మళ్లీ నింగికి ఎగసాయి. పండగ సీజన్ సమీపిస్తుండటంతో బంగారం కొనుగోలు చేయాలనుకు మహిళలకు షాకిస్తూ నేడు పసిడి ధరలు భారీగా పెరిగాయి. ఈ పెరుగుదల ఇలాగే కొనసాగితే వచ్చే ఏడాది బంగారం ధర 4,500 డాలర్ల వరకు వెళ్లే అవకాశం ఉందని గోల్డ్మన్
ఎప్పటికి ఈ రూ. 5, రూ. 10 ప్యాకెట్లు FMCG రంగాన్ని టాప్ లో నడిపిస్తున్నాయో తెలుసా?
కొన్ని ఏళ్ల క్రితం దుకాణాల్లో రూ. 1, రూ. 2 ప్యాకెట్లు రాజ్యమేలేవి. చిన్న చిల్లరతో కూడా ఏదో కొనుక్కోవచ్చు అన్న ఉత్సాహం ఉండేది. కానీ సమయం మారింది, ప్రజల ఖర్చు సామర్థ్యం పెరిగింది, అలవాట్లు కూడా మారిపోయాయి. ఇప్పుడు దుకాణాల కౌంటర్లపై ఎక్కువగా కనిపించేవి రూ. 5, రూ. 10 ప్యాకెట్లు. ఇవి కేవలం చవక
సోషల్ మీడియాని ఊపేస్తోన్న Nano Banana.. పైసా ఖర్చు లేకుండా మీ ఫోటోని వావ్ అనేలా తయారుచేసుకోండి..
గత నెలలో గూగుల్ జెమిని యాప్లో కొత్త AI ఇమేజ్ ఎడిటింగ్ టూల్ నానో బనానాని విడుదల చేసింది. ఇది విడుదలైన కొన్ని రోజుల్లోనే ఈ జెమిని యాప్ను 10 మిలియన్ మందికి పైగా డౌన్లోడ్ చేసుకున్నారు. గూగుల్ VP జోష్ వుడ్వార్డ్ X (గతంలో Twitter)లో చెప్పినట్లుగా ఈ యాప్ వినియోగదారులను బాగా అట్రాక్ట్ చేస్తోంది.
UPS vs NPS: ఒకసారి మాత్రమే చాన్స్… మీ రిటైర్మెంట్ కోసం ఏది ఎంచుకోవాలో తెలుసుకోండి
UPSలో ఫిక్స్ పెన్షన్, NPSలో మార్కెట్ రిటర్న్ ఏది సరిగ్గా మీ రిటైర్మెంట్ ఫైనాన్స్కి మించిపోతుందో స్పష్టంగా తెలుసుకోవాలి. సెప్టెంబర్ 30 ముందే నిర్ణయం తీసుకోకపోతే ఆ ఆప్షన్ ఇక రాదు. ఈ తేది తర్వాత NPS లో ఉన్న ఉద్యోగులు UPS కి తిరిగి మారలేరు, మరియు ఎవరూ చర్య తీసుకోకపోతే వారు ఆటోమేటిక్గా UPS
భారత్లో రియల్ ఎస్టేట్ ఇక గోల్డ్ మైన్ కాదు… రెడ్డిట్ యూజర్ ఇచ్చిన వార్నింగ్ వైరల్!
భారతదేశంలో రియల్ ఎస్టేట్ అంటే కేవలం డబ్బు పెరిగే మార్గం అని అనుకోవడం సరి కాదు. గతంలో ప్రాపర్టీ కొనుగోలు చేయడం అంటే విలువ పెరుగుతుంది, రెంటల్ ఆదాయం వస్తుంది, సంపద ఏర్పడుతుంది అని నమ్మేవారు. కానీ ఇప్పుడు పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. మార్కెట్ అనుభవం ఉన్న ఇన్వెస్టర్లు చెబుతున్నట్లుగా, ప్రాపర్టీ నుంచి వచ్చే లాభాలు అంతగా
EMI టైమ్లో చెల్లించకపోతే, RBI కొత్త రూల్ ప్రకారం బ్యాంకులు మీ ఫోన్ను లాక్ చేయవచ్చు… జాగ్రత్త!
రుణం చెల్లించడం ఆలస్యమైతే ఫోన్ లాక్ అవ్వే అవకాశం ఉంది? వినియోగదారుల కోసం ఇది కొత్త హెచ్చరిక! RBI ఇప్పుడు పరిశీలిస్తున్నది ఏమిటంటే, చిన్న రుణాల డిఫాల్ట్ జరిగితే, రిమోట్లో ఫోన్ లాక్ చేయడం బ్యాంకులు చేసుకోవచ్చా అన్నది. బ్యాడ్ లోన్స్ తగ్గించేందుకు, రికవరీని మరింత బలపరచడానికి తీసుకోవాలని లక్ష్యం. అయితే, వినియోగదారుల హక్కులు, డిజిటల్ యాక్సెస్,
40 ఏళ్ళ వయసులో ఇల్లు కొనే సాహసం చేస్తున్నారా..ఈఎంఐ భారం కాకుండా ఉండాలంటే ఈ టిప్స్ పాటించండి
ఇల్లు కొనడం అంటే మన జీవితంలో పెద్ద నిర్ణయంగా భావిస్తాం. అయితే దీన్ని ఆలస్యం చేయడం వల్ల భవిష్యత్తులో ఆర్థికంగా సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా 40 ఏళ్లు దాటినప్పుడు ఇల్లు కొనే పనిని చేయడం చాలా భారంతో కూడుకున్నది. ఎందుకంటే అప్పటి నుండి గృహ రుణాన్ని తీసుకోవడం మరింత కష్టంగా మారుతుంది. గృహ రుణానికి
డబ్బు క్యాష్లో ఇస్తే సేఫ్ అనుకుంటున్నారా? అయితే పన్ను శాఖ మీపై కన్నేస్తుంది!
భారతదేశంలో చాలామంది క్యాష్ ఇస్తే ఫార్మాలిటీస్ ఉండవు అనుకుని నిర్లక్ష్యంగా నగదు లావాదేవీలు చేస్తుంటారు. కానీ ఇప్పుడు జాగ్రత్త! రూ. 20,000 దాటితేనే పన్నుశాఖ మీపై కన్నేసే అవకాశం ఉంది. అంటే, మీరు ఎవరికైనా రూ. 25,000 నగదుగా ఇచ్చినా లేదా తీసుకున్నా, అదే రూ. 25,000ను పన్నుశాఖ జరిమానాగా కూడా వేసే అవకాశం ఉంటుంది. ఆదాయపు
బంగారం మీద పెట్టుబడులపై బ్యాకింగ్ రంగ నిపుణులు కీలక సూచన.. ధరలు పెరిగినప్పుడు ఆచితూచి..
ఈ ఏడాది బంగారం ధరలు రికార్డు స్థాయిలో పెరిగి.. ఇంతకు ముందెప్పుడూ అందని స్థాయిని తాకాయి. ఈ ర్యాలీకి ప్రధాన కారణం అమెరికా ఫెడరల్ రిజర్వ్ (Fed) వడ్డీ రేటులు తగ్గించనున్న అంచనాలు. సాధారణంగా వడ్డీ రేట్లు తగ్గితే బంగారం ధర పెరుగుతుంది.. కారణం ఏంటంటే ఇది బంగారాన్ని ఆకర్షణీయ పెట్టుబడిగా మారుస్తుంది. బంగారం ధరలు భారీగా
హైదరాబాద్ రియల్ ఎస్టేట్..ఈ ఏరియాలో భూములు బంగారం, రూ. కోట్లు కుమ్మరించి కొంటున్న పెట్టుబడిదారులు
తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్కి దక్షిణం వైపున 765 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో కొత్త నగరం భారత్ ఫ్యూచర్ సిటీను అభివృద్ధి చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేసింది. ఈ ఫ్యూచర్ సిటీ నగరంలో కృత్రిమ మేధస్సు, లైఫ్ సైన్సెస్, ఎలక్ట్రానిక్స్, ఎయిరోస్పేస్, పర్యాటకం, స్పోర్ట్స్, సినిమా పరిశ్రమ, ఆరోగ్యం వంటి రంగాలకు ప్రత్యేక జోన్లు కేటాయించారు. రియల్ ఎస్టేట్
అయోధ్య రామ్ మందిరం నిర్మాణానికి ఇప్పటి వరకు ఎంత ఖర్చు అయ్యిందో మీకు తెలుసా?
అయోధ్యలో జరుగుతున్న రామ్ మందిర నిర్మాణం దేశవ్యాప్తంగా భక్తుల దృష్టిని ఆకర్షిస్తోంది. ప్రతిరోజూ అక్కడ జరిగే మార్పులు, కొత్త నిర్మాణాలు, విశాలమైన ప్రాజెక్టులు ప్రజల్లో ఆసక్తిని రేపుతున్నాయి. ఈ మధ్యే శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఒక కీలక సమావేశం నిర్వహించి, ఇప్పటి వరకు మందిర నిర్మాణానికి ఎంత ఖర్చు అయ్యిందో, ఇంకా ఎలాంటి
దేశ ఆర్థిక రాజధానిలో RBI తన స్థిర ఆస్తుల వ్యూహాన్ని మరింతగా విస్తరించుకుంది. ముంబై మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ (MMRCL) నుండి దక్షిణ ముంబై నారిమన్ పాయింట్ వద్ద ఉన్న 4.61 ఎకరాల భూమిని రూ.3,472 కోట్ల భారీ మొత్తం చెల్లించి కొనుగోలు చేసినట్లు ఇటీవల ప్రకటించింది. ఈ ఏడాది దేశంలో జరిగిన అతిపెద్ద భూ
గోల్డ్ లోన్ల డిమాండ్ పెరుగుతోంది… కానీ ఏ బ్యాంకు బెస్ట్ ఆఫర్ ఇస్తుందో తెలుసుకోండి
డబ్బు అవసరం ఏ క్షణానైనా వస్తుంది. అలాంటి సమయంలో మన దగ్గర బంగారం ఉంటే, దాని మీద గోల్డ్ లోన్ తీసుకోవడం చాలా మందికి సేఫ్ మరియు ఈజీ ఆప్షన్గా మారింది. ముఖ్యంగా బ్యాంకులు, NBFCలు కూడా గోల్డ్ లోన్లను పోటీగా ఇస్తున్నాయి. భారతదేశంలో గోల్డ్ లోన్లు రోజురోజుకూ పెరుగుతున్నాయి. కారణం మన దేశంలో
ఫేక్ న్యూస్ను ప్రచారం చేయొద్దని హెచ్చరిస్తున్న PIB
సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతోంది, అందులో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఒక కొత్త ప్రభుత్వ కార్యక్రమాన్ని ఆమోదించినట్లు కనిపిస్తుంది. పైకి చూస్తే నిజమనిపించినా, ఈ వీడియో నకిలీదని తేలింది. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (PIB) ఫ్యాక్ట్ చెక్ బృందం ఈ వీడియో డిజిటల్గా మార్చబడినదని, పూర్తిగా నకిలీదని స్పష్టం చేసింది. ప్రజలు
హైదరాబాద్ నుంచి మచిలీపట్నం పోర్టు వరకు గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్వే నిర్మించేందుకు ఆమోదం తెలపాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్రాన్ని కోరారు. హైదరాబాద్లోని భారత ఫ్యూచర్ సిటీని అమరావతిని కలుపుకుంటూ మచిలీపట్నం పోర్టుతో నేరుగా కలుపనున్న 12 లేన్ల గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్వే ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం ఇవ్వాలని రెడ్డి మంగళవారం రాత్రి న్యూఢిల్లీ లో కేంద్ర
బంగారం ధరల పెరుగుదలకు బ్రేక్, అయినా కొద్ది రోజుల పాటు ఆగాల్సిందే, సెప్టెంబర్ 11, గురువారం ధరలు ఇవే..
పసిడి ధరలు కాస్త శాంతించాయి. నిన్నటి వరకు భగ్గుమన్న బంగారం ధరలు ఈ రోజు కాస్త నెమ్మదించాయి.ప్రపంచ వ్యాప్తంగా భౌగోళిక రాజకీయ అనిశ్చితుల నేపథ్యంలో పెట్టుబడిదారులు సురక్షిత ఆస్తుల వైపు మొగ్గు చూపుతున్నారు. దీంతో సేఫ్ హెవెన్ బంగారానికి భారీగా డిమాండ్ పెరుగుతోంది. నిన్న 10 గ్రాములు రూ.219 పెరిగిన Gold ధర నేడు రూ.1 పెరిగింది.
తల్లి పేరు మీద FD పెడితే రూ. 20 లక్షల ట్యాక్స్ నోటీసా? మరి FDలు సేఫ్ ఏ నా
భారతదేశంలో ఒక 61 ఏళ్ల గృహిణి తన మెయిల్బాక్స్ ఓపెన్ చేస్తే ఒక్కసారిగా షాక్! ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి నోటీసు వచ్చింది. అది కూడా రూ. 20 లక్షల డిపాజిట్ గురించి! కానీ ఇక్కడ విచిత్రం ఏమిటంటే ఆమె ఒక్క రూపాయి కూడా డిపాజిట్ చేయలేదు. అసలు విషయం ఏమిటంటే, ఆమె కుమార్తె కుటుంబ సౌకర్యం
జీతం పెంచమంటే ఉద్యోగం నుంచి పీకేసారు, ఫలితంగా కంపెనీ భారీ నష్టాల్లోకి.. కారణం ఏంటంటే..
ఇటీవల ఒక సీనియర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ తనకు కంపెనీలో జరిగిన అనుభవాన్ని సోషల్ మీడియా రెడ్డిట్ ద్వారా పంచుకున్నారు. ఇది చాలా మంది సాంకేతిక ఉద్యోగులు, సంస్థల మేనేజ్మెంట్, సాధారణ ప్రజల దృష్టిని విపరీతంగా ఆకర్షించింది. ఆ ఇంజనీర్ ఆరు సంవత్సరాలుగా ప్రముఖ క్లౌడ్ స్టోరేజ్ సర్వీస్ డ్రాప్బాక్స్ వంటి సేవలకు మద్దతుగా పని చేస్తున్నాడు. వివిధ
పర్సనల్ లోన్ను అత్యవసరానికి కాకుండా లైఫ్స్టైల్ కోసం ఎంత మంది వాడుతున్నారో తెలుసా?
ఇప్పుడు వ్యక్తిగత లోన్స్ అంటే కేవలం ఎమర్జెన్సీ కోసం మాత్రమే కాదు. రుపీరిడీ డేటా ప్రకారం, సుమారు 50% వ్యక్తిగత లోన్స్ భారతీయులు లైఫ్ స్టైల్ ఖర్చుల కోసం వాడుతున్నారు. అంటే, రెంట్, షాపింగ్, ట్రావెల్, గిఫ్ట్స్ లాంటి ఖర్చుల కోసం ఎక్కువగా అప్పులు తీసుకుంటున్నారు. భారత ఆర్థిక పరిస్థితులు వేగంగా మారుతున్నప్పుడు, మధ్యతరగతి మరియు లోయర్-మధ్యతరగతి
కలర్స్ నుండి కెమెరాలు వరకు iPhone 17 Pro లో 5 మార్పులు ఎందుకు ప్రత్యేకం?
ఆపిల్ ప్రతి ఏడాది కొత్త ఐఫోన్ తీసుకొస్తుంది కానీ Pro మోడల్స్లో వచ్చే మార్పులే అందరినీ ఎక్కువ ఆకట్టుకుంటాయి. ఇప్పుడు ఐఫోన్ 17 Pro వచ్చేసింది. ఇందులో పూర్వపు మోడల్స్తో పోలిస్తే 5 ముఖ్యమైన అప్డేట్స్ ఉన్నాయి. అవేంటో చూద్దాం. 1. అల్యూమినియం యూనిబాడీ డిజైన్: గత ఏడాది Pro మోడల్స్ టైటానియం డిజైన్తో వచ్చాయి. కానీ
మ్యూచువల్ ఫండ్స్తో రిటైర్మెంట్ ప్లానింగ్... మీ భవిష్యత్తు సేఫ్ అవుతుందా?
మీ రిటైర్మెంట్ కోసం మీరు పెట్టుబడి చేస్తున్నారా? మీరు చేసే ప్రతి నెలకి రూ. 10,000 చిన్న మొత్తంగా మొదలెట్టినా, 30 ఏళ్ల తర్వాత అది కోట్ల రూపాయలుగా మారగలదని మీరు ఊహించారా? SIP, కాంపౌండింగ్, మ్యూచువల్ ఫండ్స్. ఈ మూడు మాటలు మీ రిటైర్మెంట్ కలలను నిజం చేసే కీ కావచ్చు. కానీ, సరైన ఫండ్
చంద్రబాబు మిషన్ స్టార్ట్.. రాకెట్ కన్నా వేగంగా దూసుకుపోతున్న ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ..
మన ఆంధ్రప్రదేశ్ ఎకానమీ ఇప్పుడు ఫుల్ ఫామ్లో పరుగులు తీస్తోంది. మొదటి మూడు నెలల్లోనే 10.5% వృద్ధి సాధించింది. ఇది దేశ సగటు 8.8% కంటే ఎక్కువ. దాంతో జోష్లోకి వెళ్లిన సీఎం చంద్రబాబు, ఇక్కడ ఆగిపోవద్దు... వచ్చే ఏడాదికి 17% వృద్ధి దిశగా కదలాలి అంటూ అధికారులకు క్లియర్ డైరెక్షన్ ఇచ్చేశారు. ఏ
9 వేల మంది ఉద్యోగులు రోడ్డు మీదకు.. సంచలన నిర్ణయాన్ని ప్రకటించిన నోవో నార్డిస్క్
గ్లోబల్ ఫార్మాస్యూటికల్ దిగ్గజం నోవో నార్డిస్క్ (Novo Nordisk, NOVOb.CO) బరువు తగ్గించే ఔషధం వెగోవీ (Wegovy) తయారీదారుగా ప్రఖ్యాతి పొందిన సంగతి విదితమే. అయితే ఇటీవల ఈ సంస్థ 9 వేల ఉద్యోగాలను కట్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ కీలక నిర్ణయం సంస్థ తన వ్యాపార మోడల్ను సరళీకృతం చేసి, మధుమేహం, ఊబకాయం చికిత్సల వ్యూహానికి
ఈ ఏడాది బంగారం ధరలు ప్రపంచవ్యాప్తంగా ఊహించని స్థాయిలో పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్లలో బంగారం ఔన్సుకు 3,600 డాలర్లకి చేరడం పెట్టుబడిదారుల దృష్టిని విపరీతంగా ఆకర్షించింది. గోల్డ్మన్ సాచ్స్ నివేదిక ప్రకారం.. ఈ పెరుగుదల ఇలాగే కొనసాగితే వచ్చే ఏడాది బంగారం ధర 4,500 డాలర్ల వరకు వెళ్లే అవకాశం ఉందని సూచించింది. భారతదేశంలో రూ. 1.45
ఐఫోన్ 17 ఇండియాలో అంత రేటా.. బయటి దేశాల నుంచి తెప్పించుకోవడం బెటరా.. ఎందుకంత రేటు?
ఐఫోన్ అంటే క్రేజ్ వేరే లెవెల్! కొత్త మోడల్ వస్తే మన దగ్గర లైన్లు పడతాయి, సోషల్ మీడియాలో ఫోటోలు షేర్ అవుతాయి. కానీ అసలు విషయం ఏంటంటే ఇండియాలో ఐఫోన్ ధర దాదాపు అన్ని దేశాల కంటే ఎక్కువ. తాజాగా వచ్చిన రిపోర్ట్ ప్రకారం ఐఫోన్ 17 Pro (256GB) ఇండియాలో రూ. 1,34,900.ఇప్పుడు అదే
ఇంకా ఫోన్పే, గూగుల్ పేనే వాడుతున్నారా? అయితే కొత్త UPI యాప్స్ ఇస్తున్న ఆఫర్స్ మిస్ అవుతున్నట్టే!
ఇప్పటివరకు యూపీఐ పేమెంట్స్ అంటే ఫోన్ పే, గూగుల్ పే లే గుర్తొచ్చేవి. కానీ తాజాగా కొత్త యాప్స్ కూడా ఎంట్రీ ఇచ్చి, మేము కూడా ఉన్నాం అని చెప్పేలా చేస్తున్నాయి. అందులో సచిన్ బన్సాల్ యొక్క 'నావి' మరియు ఫ్లిప్కార్ట్ బ్యాక్డ్ 'సూపర్. మనీ' ఫుల్ హైలైట్ అవుతున్నాయి. ఈ మార్పు రాబోయే రోజుల్లో యూపీఐ
శ్రీలంక నుంచి నేపాల్ దాకా.. ప్రభుత్వాలను కుప్పకూల్చిన యువకులు.. ప్రతిచోట ఒకటే కారణం..
South Asia Political Landscape :దక్షిణాసియాలో రాజకీయాలు గత కొంత కాలం నుంచి భగ్గుమంటున్నాయి. ఏకంగా దేశ నాయకులనే మార్చివేసేలా యువత ఉద్యమిస్తున్నారు. ఇటీవలి కాలంలో మనం చూసుకున్నట్లయితే.. భారతదేశ పొరుగు దేశాలైన శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్, ఇండోనేషియా, థాయిలాండ్, మలేషియా వంటి దేశాల్లో ప్రజలు తమ అసంతృప్తిని పెద్ద ఎత్తున వ్యక్తం చేశారు. అవినీతి, నిరుద్యోగం,
భారత ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ఆస్తుల వివరాలు ఇవే.. బైక్, కారు ఏదీ లేదు కాని..
మహారాష్ట్ర గవర్నర్, NDA నామినీ అయిన సిపి రాధాకృష్ణన్ ఇటీవల భారతదేశం యొక్క 14వ ఉపరాష్ట్రపతిగా ఎన్నికయ్యారు. భారత రాజకీయాల్లో నాలుగు దశాబ్దాల సుదీర్ఘ ప్రయాణం తర్వాత.. CP Radhakrishnan ఇండియా బ్లాక్ అభ్యర్థి బి. సుదర్శన్ రెడ్డిపై విజయం సాధించారు. రాధాకృష్ణన్ 452 ఓట్లు సాధించగా, సుదర్శన్ రెడ్డి రెడ్డి 300 ఓట్లు సాధించారు.కాగా రాధాకృష్ణన్
ఐఫోన్ 17 బేస్ మోడల్కే షాకింగ్ అప్గ్రేడ్... 17 సిరీస్లో యాపిల్ చేసిన ట్విస్ట్ ఇదే!
ప్రతి ఏడాది సెప్టెంబర్లో యాపిల్ నుంచి కొత్త ఐఫోన్ వస్తాయన్నది మామూలే. కానీ ఈ సారి ఐఫోన్ 17 సిరీస్లో కొంచెం స్పెషల్ ఉంది. యాపిల్ మొదటిసారి ప్లస్ మోడల్ని తీసేసి, దాని బదులు ఐఫోన్ ఎయిర్ అనే కొత్త మోడల్ని తీసుకొచ్చింది. పేరు విన్న వెంటనే లైట్, సన్నగా, స్టైలిష్ అని అనిపిస్తుందిగా? నిజంగానే అది
రికార్డులు బద్దలు కొడుతున్న బంగారం ధరలు.. ఈ రేటుకు దిగే వరకు ఆగమని హెచ్చరిస్తున్న ఆర్థిక నిపుణులు
బంగారం ధర రికార్డులను బద్దలు కొట్టి ఆల్ టైమ్ హైని క్రియేట్ చేసింది. దేశీయ ఫ్యూచర్స్ మార్కెట్లో 10 గ్రాములకు రూ. 1.10 లక్షలుగా నమోదైంది. అమెరికా డాలర్ బలహీనత మధ్య Gold కొత్త శిఖరాలకు చేరుకుంది. MCXలో బంగారం ధరలు అన్ని రికార్డులను బద్దలు కొట్టి ఆల్ టైమ్ గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. స్పాట్ మార్కెట్లో
లక్షల్లో జీతం… అయినా రేషన్ తీసుకుంటున్నారా? అయితే మీకు జైలు తప్పదు!
భారత ప్రభుత్వం పేదలకు అండగా ఉండేందుకు ఉచిత రేషన్ పథకం నడుపుతోంది. నిజంగా అవసరం ఉన్న కుటుంబాలు ఈ పథకం వల్ల రెండు పూటల భోజనం జోలికి తక్కువ ఖర్చుతో చేరుతున్నాయి. కానీ కొందరు మంచి జీతాలు తీసుకుంటూ, లక్షల్లో సంపాదిస్తూ కూడా రేషన్ కార్డు మోసం చేసి ఉచిత సరుకులు తెచ్చుకుంటున్నారు. అర్హత లేకుండా ప్రభుత్వ
వెండి ధరలు రాకెట్ స్పీడ్లో... ఇప్పుడు పెట్టుబడి పెడితే గోల్డెన్ ఛాన్స్!
వెండి ధరలు మళ్లీ వార్తల్లోకి వచ్చాయి. సెప్టెంబర్ 9 మంగళవారం నాడు గ్లోబల్ మార్కెట్లలో వెండి 14 ఏళ్ల గరిష్టానికి చేరుకుంది. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు తగ్గించే అవకాశం, డాలర్ బలహీనత, తగ్గుతున్న ట్రెజరీ యీల్డ్స్ అన్నీ కలసి వెండిని ఇన్వెస్టర్లకు హాట్ ఆప్షన్గా మార్చాయి. భారత్లో వెండి జోరు:మన దేశీయ మార్కెట్లోనూ వెండి
బంగారం ఆభరణాలు పెట్టుబడి కాదా? అసలు లాభం రావడానికి ఎన్ని ఏళ్లు పడొచ్చో తెలుసా!
భారతీయులు ఎప్పటి నుండో బంగారం అంటే ప్రత్యేకమైన ప్రేమ చూపిస్తారు. పండుగలలో, వివాహాల సీజన్లో, కొత్త వస్తువులు కొనుగోలు చేయాలంటే బంగారం ఆభరణాలు మోస్ట్ ప్రిఫర్డ్. కానీ CA నితిన్ కౌశిక్ చెప్పినట్లుగా, బంగారం ఆభరణాలు పెట్టుబడిగా చూసుకుంటే, లాభం రావడానికి 5-7 సంవత్సరాలు పడవచ్చు. ఆభరణం vs పెట్టుబడి చిన్నప్పటి నుండే మనం అన్నిటికన్న ముందు
No-Cost EMIలో షాపింగ్ చేస్తున్నారా? అయితే వడ్డీ నిజంగా ఫ్రీ నా? లేక జేబు పై భారమా!
ఫెస్టివ్ షాపింగ్ సీజన్ మొదలైపోయింది. డిస్కౌంట్లు, ఆఫర్లు చూస్తూ, చాలామంది పెద్ద వస్తువులు EMIలో కొనే ఆలోచనలో ఉంటారు. ఇక No-Cost EMI అంటే వడ్డీ లేకుండా ఈజీగా చెల్లించుకోవచ్చంటూ అన్న మాట వినడం చాలా సౌకర్యంగా అనిపిస్తుంది. కానీ నిజానికి ఇది నిజంగానే ఫ్రీనా? లేక దాగిన ఖర్చులు ఏమైనా ఉంటాయో చూద్దాం. EMIలు అనేవి
ట్రంప్ మరో పిడుగు.. US Hire Act తెరపైకి.. వణుకుతున్న భారత ఐటీ రంగం.. అసలేంటి ఈ కొత్త బిల్లు ?
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పలు సంచలన నిర్ణయాలు తీసుకుంటూ ప్రపంచ దేశాలను హడలెత్తిస్తున్నారు. టారిఫ్స్ తో ప్రపంచ దేశాలకు ఆందోళన కలిగించిన ట్రంప్ మరో అలజడికి రెడీ అయ్యారు. దేశీ కార్మికులకు అమెరికాలో ఉద్యోగాలు రాకుండా నిరోధించడానికి కొత్త బిల్లును తీసుకువచ్చే ప్రయత్నం ట్రంప్ సర్కారు చేస్తోంది. అమెరికా చట్టసభ సభ్యులు విదేశీ కార్మికులపై అమెరికన్
హానికర వస్తువులపై 40 శాతం జీఎస్టీ.. ప్రజారోగ్యంపై ఏ మేర ప్రభావం చూపుతుంది..ప్రముఖ డాక్టర్ మాటల్లో..
భారత ప్రభుత్వం ఇటీవల ఎనర్జీ డ్రింక్స్, సాఫ్ట్ డ్రింక్స్, సిగరెట్లు, గుట్కా వంటి హానికర వస్తువుల వినియోగాన్ని తగ్గించడానికి 40 శాతం వస్తువులు, సేవల పన్ను (GST)ని ప్రవేశపెట్టింది. ఈ చర్య ప్రధానంగా ప్రజారోగ్యాన్ని ప్రోత్సహించడంలో భాగంగా తీసుకువచ్చింది. జీవనశైలి వ్యాధులైన ఊబకాయం, మధుమేహం, హృదయ సంబంధ వ్యాధులను గణనీయంగా తగ్గించే లక్ష్యంతో ఈ కొత్త పన్ను
ఎర్ర సముద్రానికి మనకి ఇంటర్నెట్ ఆగిపోవడానికి సంబంధం ఏంటి... మీకు తెలుసా
ఇంటర్నెట్ స్లో అవ్వడం, వీడియో కాల్స్లో స్టక్ అవ్వడం, క్లౌడ్ సర్వీసులు లోడ్ కాకపోవడం... ఇటీవలి రోజుల్లో ఈ సమస్యలు ఎందుకు వచ్చాయో తెలుసా? కారణం ఎర్ర సముద్రంలో జరిగిన అండర్ సీ కేబుల్ డ్యామేజ్.భారత్, పాకిస్తాన్, సౌదీ అరేబియా, కువైట్, UAE లాంటి దేశాల్లో కనెక్టివిటీ స్లో అయింది. ఇక మైక్రోసాఫ్ట్ కూడా ముందే వార్నింగ్
భారతదేశంలోని రియల్ ఎస్టేట్ మార్కెట్ ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. దేశంలోని వివిధ నగరాల్లో అమ్మకాలు ఎలా పెరుగుతున్నాయో గమనిస్తే ఒక్కటే పరిస్థితి అన్ని ప్రాంతాలకు వర్తించడం లేదు. బెంగళూరు, పూణే, హైదరాబాద్ వంటి నగరాల్లో రూ. 2 కోట్ల కంటే తక్కువ విలువ గల ఫ్లాట్లు మంచి లాభాల రేటు చూపుతున్నాయి. అధిక టికెట్ పరిమాణం ఉన్న
Open AI స్టార్గేట్ ప్రాజెక్ట్ పెడితే... భారత్ కి నిజంగా గేమ్చేంజర్ అవుతుందా?
భారతదేశంలో AI హంగామా మరో స్టేజ్కి చేరబోతోంది! ChatGPT ని డెవలప్ చేసిన OpenAI ఇప్పుడు తన $500 బిలియన్ Stargate ప్రాజెక్ట్ కోసం ఇండియాలో డాటా సెంటర్స్ ఏర్పాటు చేసే చర్చలు మొదలెట్టింది. గరిష్ట AI computing కోసం ప్లాన్ చేస్తున్న ఈ ప్రాజెక్ట్, భారత IT, data centre, మరియు renewable energy రంగాలకు
కొంపల్లిలోని పేట్ బషీరాబాద్లో నిర్మాణ సంస్థ ‘ది బిల్డింగ్ కో' ద్వారా అభివృద్ధి చేయబడుతున్న టీబీసీ రసజ్ఞ నార్త్ ప్రాజెక్ట్ ఇప్పుడు వార్తల్లోకెక్కింది. ఈ ప్రాజెక్ట్ అభివృద్ధి చేస్తున్న యజమానిపై తెలంగాణ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (TG RERA) కొరడా ఝళిపించింది. ఈ ప్రాజెక్ట్లో ఫ్లాట్ బుక్ చేసుకున్న కొనుగోలుదారునికి 11 శాతం వార్షిక వడ్డీతో
పసిడి పరుగు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆగనంటోంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రజలు పసిడి కొనాలంటేనే వణికిపోతున్నారు. ఈ నెల మొదటి వారం నుంచే Gold పరుగులు పెడుతోంది. సామాన్యులు బంగారం కొనాలంటే హడలిపోతున్నారు.దసరా, దీపావళి వంటి పండగ సీజన్ సమీపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో బంగారం కొనుగోలు చేద్దామనే వారికి నిరాశే ఎదురవుతోంది. ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న వాణిజ్య
అమెరికాకు శాపంగా మారిన ట్రంప్ నిర్ణయాలు, ఆర్థిక మాంద్యంతో విలవిల.. ఎంతలా అంటే..
అమెరికాలో ఆర్థికమాంద్యం ముప్పు మరోసారి చర్చనీయాంశంగా మారింది. మూడీస్ అనలిటిక్స్ చీఫ్ ఎకనామిస్ట్ మార్క్ జాండి ఇటీవల యుఎస్ recession మీద ఒక హెచ్చరిక విడుదల చేశారు. ఆయన ప్రకారం అమెరికా జిడిపిలో మూడింట ఒక వంతు వాటా కలిగిన రాష్ట్రాలు ఇప్పటికే మాంద్యంలో ఉన్నాయని, లేదా మాంద్యం ‘అధిక ప్రమాదం'కు చేరుకున్నాయని చెప్పారు. దేశవ్యాప్తంగా మాంద్యం
ఇండియన్ IT ప్రాజెక్ట్స్ పోతే… ఉద్యోగుల భవిష్యత్తు ఏమవుతుంది?
అమెరికాలో కొత్తగా ప్రవేశపెట్టిన HIRE Act 2025 ఇప్పుడు వార్తల్లోకి వచ్చింది. R-ఒహియో సెనేటర్ బర్నీ మోరెనో ఈ బిల్ సెప్టెంబర్ 5న ప్రవేశపెట్టారు. ఇది అమెరికన్ ఉద్యోగులకు ప్రాధాన్యం ఇవ్వాలి, జాబ్స్ విదేశీయులకు వెళ్ళకూడదు. HIRE Act 2025 ప్రకారం, అమెరికా కంపెనీలు తమకు పని చేసే విదేశీ ఉద్యోగులకు ఇచ్చే డబ్బు పై 25%
రూ. 13,600 పెరిగిన బంగారం ధర.. పసిడి ప్రియులు లబోదిబో.. సెప్టెంబర్ 9, మంగళవారం ధరలు ఇవే..
సెప్టెంబర్ నెలలో పసిడి ప్రియులకు బంగారం ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. 1వ తేదీ నుంచి ధరలు భారీగా పెరుగుతూ వస్తున్నాయి. గత రెండు సంవత్సరాల్లో బంగారం ధరలు పెరిగిన ప్రధాన కారణాలను చూస్తే.. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, గాజా ప్రాంతంలో పెరుగుతున్న ఘర్షణలు, అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రారంభించిన వాణిజ్య యుద్ధంగా చెప్పవచ్చు.ట్రంప్ విధానాలు బంగారం
బంగారం ధర పెరడగంతో ట్రంప్ కొత్త స్కెచ్.. పసిడిపై ప్రపంచ స్థాయి సుంకాలను మినహాయిస్తూ కీలక ఉత్తర్వులు
బంగారంతో పాటుగా ఇతర లోహాలపై ప్రపంచ స్థాయి సుంకాలను తొలగిస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు శుక్రవారం నాడు కార్యనిర్వాహక ఉత్తర్వు జారీ చేయగా నేటి నుంచి అది అమల్లోకి వచ్చింది. ఈ చర్య ద్వారా గోల్డ్ గ్లోబల్ ట్రేడ్ మార్కెట్లలో ఆసక్తికరమైన మార్పులు చోటుచేసుకోవనున్నాయి.ట్రంప్ మినహాంచిన సుంకాల్లో గ్రాఫైట్,
గుడ్ న్యూస్! వచ్చే నెల నుంచి కరెంటు బిల్లులు తగ్గబోతున్నాయి. మీకెంత తగ్గిందో తెలుసుకోండి
కరెంట్ బిల్లు అంటే అందరికీ టెన్షనే. నెలాఖరులో బిల్లు చూసినప్పుడు ఎంత తక్కువ వాడినా ఎక్కువగానే వచ్చిందనే ఫీలింగ్ వస్తుంది. కానీ ఈసారి మాత్రం కాస్త గుడ్ న్యూస్ అనే చెప్పాలి. ఎందుకంటే, ప్రభుత్వం తాజాగా తీసుకున్న ఒక GST డిసిషన్ వల్ల మన ఇంటి కరెంట్ బిల్లులు కొంచెం తగ్గబోతున్నాయి. ఇప్పటివరకు రిన్యూవబుల్ ఎనర్జీ
ట్రంప్ టారిఫ్లు ఎంత పెట్టినా… ఆంధ్రప్రదేశ్ వెనక్కి తగ్గదంటున్న నారా లోకేష్
అమెరికా కొత్త టారిఫ్లతో ఆంధ్రప్రదేశ్ ఎగుమతిదారులు కొంచెం టెన్షన్లో పడేసాయి. కానీ రాష్ట్రం దానిని భయంగా కాకుండా, ఒక ఛాన్స్గా తీసుకుంటోంది. మానవ వనరుల అభివృద్ధి మంత్రి నారా లోకేష్ చెప్పినట్టుగా, ప్రభుత్వం ఇప్పటికే ఎగుమతిదారులకు సపోర్ట్ ఇచ్చే దిశగా కొన్ని స్టెప్స్ వేసింది. అంటే సవాళ్లు ఉన్నా, ఆంధ్రప్రదేశ్ వాటిని అవకాశాలుగా మార్చుకోవడానికి రెడీగా ఉంది.
భారత్లో అధికమవుతున్న చమురు డిమాండ్.. ఈ ఏడాది చివరి నాటికి చైనాను దాటిపోయే అవకాశం..
ఈ ఏడాది భారతదేశంలో చమురు వినియోగం చైనాను మించిపోవచ్చనే అంచనాలను ట్రాఫిగురా గ్రూప్ ప్రతిపాదిస్తున్నాయి. APPEC సమావేశంలో S&P గ్లోబల్ కమోడిటీ ఇన్సైట్స్ నిర్వహించిన కార్యక్రమంలో ట్రాఫిగురా చీఫ్ ఎకనామిస్ట్ సాద్ రహీమ్ మాట్లాడుతూ.. భారతదేశ చమురు డిమాండ్ కోసం మేము ఆశాజనకంగా ఉన్నాము. వ్యూహాత్మక నిల్వను మినహాయించినట్లయితే, ఈ సంవత్సరం భారతదేశ డిమాండ్ చైనాను మించిపోతుందని
GST తగ్గింపు వల్ల ఇన్సూరెన్స్ ఖర్చులు ఎలా తగ్గుతున్నాయో తెలుసుకొండి...
ఇన్సూరెన్స్ పాలసీలు కొంతమంది మధ్యతరగతి కుటుంబాలకు కాస్త ఖరీదైనది అనిపించేది. కానీ ఇప్పుడు ప్రభుత్వం GST తగ్గించి కొత్త ఊరట ఇచ్చింది. జీవిత, ఆరోగ్యం, జనరల్ ఇన్సూరెన్స్పై 18% GST తగ్గించి 12%కి మార్చారు. అంటే, పాలసీ కొనుగోలు చేసేటప్పుడు, నేరుగా పాలసీ హోల్డర్లకు లాభం వస్తుంది. కొత్త పాలసీ కొనుగోలు చేస్తే:కొత్త హెల్త్
టాలీవుడ్ గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ చరిత్రాత్మక మైలురాయిని సాధించారు. నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (NSE)లో సెరిమోనియల్ బెల్ మోగించిన దక్షిణ భారత సినీ పరిశ్రమలో తొలి నటుడిగా నిలిచారు. ఈ ప్రత్యేక ఆహ్వానంతో NSE ప్రధాన కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆయన ఘనత, ప్రసిద్ధి, సామాజిక సేవలోని స్థానం ప్రతిబింబించింది.ఈ కార్యక్రమంలో బాలకృష్ణతో పాటుగా
మ్యూచువల్ ఫండ్స్లో స్మార్ట్గా ఇన్వెస్ట్ చేస్తున్నారా? అయితే మీరు ఈ 5 తప్పులు మాత్రమే చేయకూడదు!
మ్యూచువల్ ఫండ్స్ అనగానే చాలా మందికి ఒకే ఆలోచన టాప్ రిటర్న్స్ ఇచ్చిన ఫండ్లో డబ్బు పెట్టేస్తే చాలు! అనిపిస్తుంది. కానీ నిజానికి ఆలోచించకుండా వేసిన అడుగు తర్వాత రోజుల్లో పశ్చాత్తాపానికి తెస్తుంది. ఇన్వెస్ట్మెంట్ అంటే కేవలం డబ్బు పెడితే సరిపోదు, ప్లానింగ్ కూడా అవసరం. ఈ క్రింది 5 తప్పులు చాలామంది ఇన్వెస్టర్లు చేసే కామన్
భారతీయుల అమెరికా కలలపై మరో పిడుగు.. యుఎస్ వీసా నిబంధనల్లో కఠినతర మార్పులు..
2025 సెప్టెంబర్ నుంచి అమెరికా ప్రభుత్వం విద్యార్థులు, సందర్శకులు, పని వీసాల (F-1, B1/B2, H-1B, O-1) అభ్యర్థులపై మూడవ దేశ వీసా దరఖాస్తులపై నిషేధం ప్రకటించింది. గతంలో భారతీయ విద్యార్థులు సింగపూర్, థాయిలాండ్, జర్మనీ వంటి దేశాల్లో అపాయింట్మెంట్ పొందడం ద్వారా తమ వీసా దరఖాస్తులను వేగవంతంగా పూర్తి చేసుకునేవారు. తాజాగా ఈ ప్రాసెస్ మానేయడంతో
ఖాళీ ప్లాట్లో ఇల్లు కట్టడం లాభమా.. లేక గెటెడ్ కమ్యూనిటీలో కొనడం మంచిదా.. GST 2.0 తర్వాత ఏది బెస్ట్
సొంత ఇంటి కల ఎవరికి లేదు చెప్పండి! కానీ ఇల్లు కట్టడం అంటే పెద్ద ఖర్చు. ఈ ఖర్చులో మెజర్ పార్ట్ వచ్చేసరికి నిర్మాణ సామగ్రి నుంచే ఉంటుంది. సిమెంట్, ఇటుకలు, మార్బుల్, గ్రానైట్, బోర్డులు ఇలా ఇవ్వన్నీ కొనాలంటే GST వల్ల భారీ బరువు మనకి పడుతుంది. అయితే, తాజాగా GST కౌన్సిల్
బంగారాన్ని కొనడం ఆపేసిన ఆర్బీఐ, ధరలు పెరిగి లాభాలు వస్తున్నా కొనుగోళ్లు ఆపేయడం వెనుక వ్యూహం ఇదే..
ప్రపంచవ్యాప్తంగా భౌగోళిక రాజకీయ అనిశ్చితులు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో బంగారం ధరలు నిరంతరం పెరుగుతూ సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో కేంద్ర బ్యాంకులు, ముఖ్యంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) బంగారం కొనుగోలులో స్వల్ప మార్గాన్ని అనుసరిస్తున్నాయి. ఆర్థిక నిపుణులు చెబుతున్నట్లుగా.. ఈ జాగ్రత్తపూర్వక ధోరణి ప్రధానంగా దీర్ఘకాలిక ఆస్తుల విభజన లక్ష్యాన్ని ప్రతిబింబిస్తోందని
ఒరాకిల్లో 3 వేల మంది ఉద్యోగులు రోడ్డు మీదకు.. మీ ఉద్యోగాలను ఏఐతో భర్తీ చేస్తామంటూ.
ప్రపంచవ్యాప్తంగా IT రంగంలో సంక్షోభం తీవ్రతరం అవుతోంది.టెక్ ఉద్యోగుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఎప్పుడు ఉద్యోగం ఊడుతుందో తెలియని పరిస్థితి. ఏఐ రాకతో వేలాది మంది ఉద్యోగులు తమ ఉద్యోగులను కోల్పోయారు. తాజాగా ఒరాకిల్ మరో భారీ ఉద్యోగ కోతల రౌండ్ను ప్రారంభించింది. తాజా సమాచారం ప్రకారం.. Oracle వివిధ దేశాలలో 3 వేల మందికి పైగా
మళ్లీ ముంచుకొస్తున్న లేఆప్స్.. ఉద్యోగులు అవసరం లేదంటున్న టాప్ టెక్ కంపెనీలు. కారణం ఏంటంటే..
గత కొన్ని నెలల్లో టెక్ ఇండస్ట్రీలో భారీ ఉద్యోగ కోతల వార్తలు వరుసగా వెలువడుతున్నాయి. మైక్రోసాఫ్ట్, టిసిఎస్ వంటి శక్తివంతమైన కంపెనీల నుంచి వేలాది మంది ఉద్యోగులు బయటకు వచ్చిన తరువాత.. ఇప్పుడు మరో రెండు దిగ్గజాలైన ఒరాకిల్, సేల్స్ఫోర్స్ కంపెనీలు USలో వందల మందిని తొలగించబోతున్నాయి. ఒరాకిల్ ఇటీవల ఈ విషయాన్ని ధృవీకరించింది, రెడ్వుడ్ సిటీ,
బంగారం ధర పెరగడంతో… ఈ రోజు కొనకపోవడమే మంచిది! సెప్టెంబర్ 8 రేట్లు ఇవే
గత రెండు నెలల నుంచి పసిడి ప్రియులకు చుక్కలు చూపించిన బంగారం ధరలు నిన్నటి మీద 300 పైగా పెరిగింది. నిన్న1 రూపాయి తగ్గిన బంగారం ధర నేడు అమాంతం 338 రూపాయలు పెరిగింది. ప్రపంచవ్యాప్తంగా బులియన్ రేట్లు రికార్డు దగ్గర ట్రేడ్ అవుతున్నాయి. ఈ వృద్ధికి కారణం, ఈ నెలలో అమెరికా ఫెడరల్ రిజర్వ్ (Fed)
ఒక నెలకు 1 BHK రెంట్ రూ.1 లక్ష? ఇది నిజమే... ఏ ప్రాంతంలో ఇలా జరుగుతోంది తెలుసా
ఇప్పుడు బెంగళూరులో 1BHK అంటే కేవలం చిన్న ఫ్లాట్ మాత్రమే కాదు. ఇది లగ్జరీ, ప్రాక్టికల్, వర్క్-ఫ్రెండ్లీ లివింగ్ సింబల్ గా మారుతోంది. ఒకప్పుడు స్టార్టర్ హోమ్గా పరిగణించిన 1BHKలు ఇప్పుడు నెలకు రూ. 1 లక్షకు పైగా రెంట్ తెస్తున్నాయి, ముఖ్యంగా ఎగ్జిక్యూటివ్స్, నిపుణులు, తరచూ ట్రావెల్ చేసే ప్రొఫెషనల్స్ కోసం టెక్ హబ్లు, ఎయిర్పోర్ట్
అమెరికా ప్రాజెక్ట్ మీద పనిచేస్తున్నారా? జాగ్రత్త… మీ జాబ్ ప్రమాదంలో పడే అవకాశం ఉంది!
భారతీయ IT రంగం ఎప్పటినుంచో అమెరికా మీదే ఆధారపడింది. TCS, Infosys, Wipro లాంటి కంపెనీలు తమ బిజినెస్లో 50%కు పైగా ఆదాయాన్ని అమెరికా నుంచే సంపాదిస్తున్నాయి. ఇప్పుడు అమెరికా సెనేట్లో వచ్చిన కొత్త ప్రతిపాదన HIRE Act 2025 ఈ IT రంగానికి గట్టి షాక్ ఇవ్వబోతుందేమో అన్న భయం మొదలైంది. బిల్లు
ఈ వారం ఏ IPO హాట్, ఏ IPO నిటారుగా? ఇన్వెస్టర్లు ఈ వారం 8 IPOలో ఏది ఎంచుకోవాలి?
స్టాక్ మార్కెట్లో కొత్త కంపెనీలు లిస్ట్ అవితే, ఇన్వెస్టర్లలో ఎప్పుడూ ఓ ప్రత్యేక ఉత్సాహం ఉంటుంది. ఈ వారం అయితే ఆ హంగామా మరింత పెరగబోతోంది. ఎందుకంటే ఒక్కటి రెండు కాదు, మొత్తం 8 IPOలు మార్కెట్లోకి వస్తున్నాయి! అర్బన్ కంపెనీ లాంటి పాపులర్ టెక్ యూనికార్న్ నుంచి, జ్యూవెలరీ, రైల్వే టెక్నాలజీ, సూపర్ మార్కెట్లు, ఇంజనీరింగ్
రియల్ ఎస్టేట్ vs మ్యూచువల్ ఫండ్స్… 20 ఏళ్ల తర్వాత ఏది మిలియన్ డీల్ అవుతుందో తెలుసుకొండి
ఇండియాలో ఇల్లు కొనడం గానీ, మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడి పెట్టడం గానీ ఎప్పటికీ చర్చల్లో ఉంటుంది. బెంగళూరులోని ఒక వ్యక్తి కథ ఈ చర్చకు కొత్త కోణాన్ని తీసుకువస్తోంది. 2011లో అతను ఒక ఫ్లాట్ కొన్నాడు, అప్పటి మార్కెట్ ప్రకారం కొంత అధిక ధర అయినప్పటికి తీసుకున్నారు. కానీ 10 సంవత్సరాల తర్వాత ఆ ఫ్లాట్ అమ్మడం
IT ఉద్యోగులు భయపడకండి… అమెరికా కాకపోతే ఇతర దేశాలతో చర్చలో ఉన్నాం అంటున్న కేంద్ర మంత్రి
భారత IT ఉద్యోగాల భవిష్యత్తు గ్లోబల్ మార్కెట్ పరిస్థితులపై ఆధారపడి ఉన్నప్పటికీ, కేంద్ర ప్రభుత్వం యువతని భయపడోదని స్పష్టం చేస్తోంది. సుమారు $300 బిలియన్ విలువైన ఈ పరిశ్రమను రక్షించడానికి, ప్రభుత్వo అంతర్జాతీయ కంపెనీలు, విదేశీ ప్రభుత్వాలతో చర్చలు చేస్తున్నారు. ప్రస్తుతం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యవహరిస్తున్న ఔట్సోర్సింగ్పై కఠినతరం చేసే అవకాశాలపై భారత ప్రభుత్వం
యువత “ఆంధ్ర-ప్రెన్యూర్స్”గా వెలుగొందడానికి సిద్ధమా? చంద్రబాబు పిలుపు
బిజినెస్ అంటే కేవలం లాభాలకే పరిమితం కాదు, సమాజానికి విలువలు సృష్టించడమూ అంతే ముఖ్యం అని సీఎం చంద్రబాబు నాయుడు చెప్పిన మాటలు యువతకు కొత్త ఉత్సాహం ఇచ్చాయి. ఆయన ఇచ్చిన సందేశం చాలా స్పష్టంగా ఉంది. ప్రపంచం ముందు ఆంధ్రప్రదేశ్ పేరు వినిపించాలి, ‘ఆంధ్ర-ప్రెన్యూర్స్' అనే గ్లోబల్ ఐడెంటిటీని సృష్టించాలి. ఇక్కడ తయారు చేసే ప్రోడక్ట్స్
మీ కంపెనీ PF జమ చేస్తుందో లేదో డౌట్ వస్తుందా? ఇలా వెంటనే 2 నిమిషాల్లో చెక్ చేసుకోండి!
ప్రతి నెలా జీతం నుంచి కొంత డబ్బు కట్ అవుతుందని మనం అందరం గమనిస్తాం. కానీ ఆ డబ్బు ఎక్కడికి పోతుందో, ఎంత చేరిందో ఎప్పుడైనా చెక్ చేశారా? చాలామంది చివర్లో డబ్బు తీయాల్సినప్పుడు మాత్రమే PF గుర్తు తెచ్చుకుంటారు. కానీ నిజానికి PF అనేది మన భవిష్యత్తు కోసం దాచుకున్న చిన్న చిన్న పొదుపుల ఖజానా.
ఇవి పాటిస్తే, మీరు కూడా ధనవంతులవుతారు అని హెడ్జ్ ఫండ్ మేనేజర్ చెబుతున్నారు – అవి ఏంటో చూడండీ
భారతీయులు ఎందుకు ఎక్కువగా మధ్యతరగతి లోనే ఉంటారు ఎప్పుడైనా ఆలోచించారా? డబ్బు సంపాదించడంలో సామర్ధ్యం ఉంది, కానీ చాలా మంది దాన్ని తప్పుగా ఉపయోగిస్తున్నారు. హెడ్జ్ ఫండ్ మేనేజర్ అక్షత్ శ్రీవాస్తవా చెప్పేది ఏంటంటే సరైన స్కిల్స్, స్మార్ట్ ఇన్వెస్ట్మెంట్స్, మరియు టైమ్ మేనేజ్మెంట్ ద్వారా నిజమైన సంపద సృష్టించవచ్చు. నిజమైన సంపదని ఎలా సృష్టించాలో ఆయన
H-1B కొత్త షాక్! భారతీయులకు అమెరికా డోర్స్ క్లోజ్ అంటున్న ట్రంప్
అమెరికాలో H-1B వీసా రూల్స్ మళ్లీ కొత్త మార్పులకు సిద్ధమవుతుంది. ట్రంప్ కొత్త నిబంధనలను మళ్లీ తీసుకొస్తూ, ఉద్యోగుల పై కఠినత్వం పెంచడం, ఎక్కువ వేతనమున్న ఉద్యోగులను ప్రాధాన్యం ఇవ్వడం మొదలైన ఫీచర్లు చేర్చబోతున్నారు. ఇది ప్రత్యేకంగా భారతీయ IT ప్రొఫెషనల్స్ కోసం పెద్ద సవాలు అవ్వొచ్చు. కొత్త రూల్స్ ఏమిటి?డిసెంబర్ 2025లో కొత్త
బంగారం 2 ఏళ్లలోనే 90% పెరిగింది అంటే... వచ్చే ఫెస్టివల్ సీజన్కి ఎంత పెరిగిద్దో?
గోల్డ్ 90% పెరిగిందంటే చిన్న విషయం కాదు! రెండు ఏళ్లలో బంగారంలో పెట్టిన పెట్టుబడిని డబుల్ చేసుకున్నారు. డాలర్ బలహీనమవ్వడం, సెంట్రల్ బ్యాంకులు బంగారం కొంటూనే ఉండడం, గ్లోబల్ టెన్షన్స్ ఇలా అన్నీ కలిపి గోల్డ్ని రాకెట్లా దూసుకెళ్తున్నాయి. రెండు సంవత్సరాల్లో డబుల్ అవుతున్నట్టు. 2024లోనే 27% పెరిగిన బంగారం, 2025లో ఇప్పటివరకు మరో 37% ఎగబాకింది.
అమెరికాకు ఇండియాకు ఉన్న తేడా ఇదే.. నాలుగేళ్ల క్రితం యుఎస్ వదిలి భారత్కు వచ్చిన ప్రొఫెషనల్ మాటల్లో..
అమెరికాలో 15 సంవత్సరాలు పనిచేసి స్థిరమైన జీవితం గడిపిన ఒక భారతీయ ప్రొఫెషనల్, నాలుగు సంవత్సరాల క్రితం తీసుకున్న కీలక నిర్ణయం గురించి సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ ఇప్పుడు చర్చకు వేదికగా మారింది. అతను 2019లో అమెరికాను వదిలి కుటుంబంతో కలసి ఇండియాకు తిరిగి వచ్చాడు. చాలా మంది ఆ సమయంలో ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించారు.
వ్యవసాయంలో సరికొత్త విప్లవం.. కొత్త టెక్నాలజీతో సేద్యాన్ని పరుగులు పెట్టిస్తున్న గ్రామాల రైతులు
భారతదేశ వ్యవసాయరంగం శతాబ్దాలుగా అనేక రకాలుగా కష్టనష్టాలను ఎదుర్కొంటూనే ఉంది. వాతావరణ మార్పులు, నీటి కొరత, పెరుగుతున్న ఖర్చులు, మార్కెట్లో మధ్యవర్తుల ఆధిపత్యం..ఇలా ఒకటేమిటి ఎన్నో అంశాలు రైతుల పాలిట శాపంగా మారుతున్నాయి. అయితే గత కొన్ని ఏళ్లుగా రైతులకు ఒక కొత్త వెలుగురేఖ కనిపిస్తోంది. దాని పేరే అగ్రి టెక్ స్టార్టప్స్. అంటే ఇప్పుడు రైతులు
ఆస్పత్రి వ్యూహాలకు బలవుతున్న పేషెంట్లు .. వైద్యం పేరుతో కోట్ల రూపాయలు వెనకేసుకుంటున్న హాస్పిటల్స్
గత కొన్ని ఏళ్లుగా భారతదేశంలోని కార్పొరేట్ ఆసుపత్రులు రికార్డు స్థాయి లాభాలను ఆర్జిస్తున్నాయి. ఈ ఆసుపత్రుల ఆర్థిక నివేదికలు అసాధారణమైన ఆదాయ వృద్ధిని చూపుతున్నాయి. ఈ వృద్ధి వెనుక ఉన్న ప్రధాన కారణం ARPOB (Average Revenue Per Occupied Bed) అనే సూచిక. ఇది ఒక ఆసుపత్రిలో ఒక పడకను ఒక రోజు వినియోగించినప్పుడు వచ్చే
కేంద్ర ప్రభుత్వానికి GST (వస్తువులు, సేవల పన్ను) రేటు కోతల వల్ల భారీ ఆదాయ నష్టం కలగబోతుందని అంచనాలు వ్యక్తమవుతున్నాయి.అయితే బలమైన ఆర్థిక వృద్ధి, అధిక వినియోగం ఈ ప్రభావాన్ని గణనీయంగా తగ్గిస్తాయని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) తాజాగా విడుదల చేసిన నివేదికలో పేర్కొంది. FY24 ప్రాతిపదికన చూసుకున్నట్లయితే జీఎస్టీ రేటు తగ్గింపుల వల్ల
2017లో ప్రారంభమైన వస్తు, సేవల పన్ను (GST)లో ఇప్పటివరకు జరిగిన అతిపెద్ద సంస్కరణలను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. GST 2.0గా పిలువబడుతున్న ఈ కొత్త వ్యవస్థలో పన్ను నిర్మాణం సులభతరం చేస్తూ కేవలం రెండు ప్రధాన స్లాబ్లకు పరిమితం చేశారు. అవేంటంటే.. 5 శాతంతో పాటుగా 18 శాతం. ఈ సంస్కరణలు 2025