పశ్చిమాసియాలో రగులుతున్న ఇరాన్ యుద్ధం కారణంగా ప్రపంచ ఆర్థిక విపణిలో అనూహ్య మార్పులు చోటుచేసుకుంటున్నాయి. సాధారణంగా యుద్ధ సమయాల్లో బంగారం, వెండి, ముడి చమురు ధరలు అన్నీ కలిసి పెరుగుతుంటాయి. కానీ ప్రస్తుతం మార్కెట్ అందుకు భిన్నమైన ధోరణిని ప్రదర్శిస్తోంది. ఒకవైపు ముడి చమురు ధరలు రికార్డు స్థాయి గరిష్టాలకు చేరుతుండగా.. మరోవైపు గత రెండేళ్లుగా దూసుకుపోయిన
క్రెడిట్ కార్డులు వాడే ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన ఒక సంచలన, ఆలోచింపజేసే సంఘటన కర్ణాటకలోని మైసూరులో చోటుచేసుకుంది. పదేళ్ల క్రితమే మూసివేసిన క్రెడిట్ కార్డుకు సంబంధించి, ఒక బ్యాంకు ఏకంగా ₹33.83 లక్షల బకాయి చెల్లించాలని నోటీసు పంపడం, ఆపై వినియోగదారుల కోర్టు సదరు బ్యాంకుకు భారీ జరిమానా విధించడం ఇప్పుడు చర్చనీయాంశమైంది.మైసూరుకు చెందిన వెంకటేష్ అనే
ఇరాన్ను ఎదిరించలేని పిరికిపందలు..మీ చావు మీరు చావాలంటూ నాటో దేశాలపై విరుచుకుపడిన ట్రంప్..
పశ్చిమాసియాలో ఇరాన్తో కొనసాగుతున్న యుద్ధం నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన మిత్రదేశాలైన 'నాటో' (NATO) కూటమిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అంతర్జాతీయంగా అత్యంత కీలకమైన హార్ముజ్ జలసంధిని పునరుద్ధరించేందుకు.. ఇరాన్పై సైనిక చర్యలో తమతో కలిసి రావాలని ట్రంప్ ఇచ్చిన పిలుపునకు నాటో దేశాలు స్పందించకపోవడం ఈ ఆగ్రహానికి ప్రధాన కారణమైంది. తన సోషల్ మీడియా
అమెరికాకు భారీ షాకిచ్చిన ఇరాన్.. 4 వేల మైళ్ల దూరం నుంచి డియాగో గార్సియా సైనిక స్థావరంపై దాడి..
మధ్యప్రాచ్యంలో యుద్ధ మేఘాలు మరింతగా ముసురుకున్నాయి. ఇరాన్ తన సైనిక సామర్థ్యాన్ని ప్రదర్శిస్తూ అమెరికాకు చెందిన అత్యంత వ్యూహాత్మక స్థావరాలను లక్ష్యంగా చేసుకోవడం అంతర్జాతీయంగా ఆందోళన రేకెత్తిస్తోంది. ముఖ్యంగా హిందూ మహాసముద్రంలోని డియాగో గార్సియా (Diego Garcia) సైనిక స్థావరంపై ఇరాన్ రెండు మధ్యశ్రేణి బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించడం ఈ ఉద్రిక్తతలను మరో స్థాయికి తీసుకెళ్లింది. అమెరికా,
డయాబెటిస్ పేషెంట్లకు గుడ్ న్యూస్..ఇక మందులకు చెక్.. సెమాగ్లుటైడ్ ఇంజెక్షన్ వచ్చేసింది..
భారతీయ ఫార్మా రంగంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రముఖ ఔషధ తయారీ సంస్థ డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్ (Dr. Reddy's Laboratories).. టైప్-2 డయాబెటిస్ చికిత్స కోసం భారతదేశంలోనే మొట్టమొదటి డీసీజీఐ (DCGI) ఆమోదిత సెమాగ్లుటైడ్ (Semaglutide) ఇంజెక్షన్ను మార్కెట్లోకి విడుదల చేసింది. అంతర్జాతీయంగా అత్యంత ఆదరణ పొందిన ఈ మందు పేటెంట్ గడువు ముగియడంతో, సామాన్య
ట్రంప్ మరో భారీ స్కెచ్.. ఇరాన్ హార్ట్ అయిన ఖర్గ్ ద్వీపంపై కన్ను.. ఏ క్షణమైనా మిసైళ్లతో దాడి..
పశ్చిమాసియాలో ముదురుతున్న యుద్ధ జ్వాలల మధ్య అమెరికా తన వ్యూహాన్ని మార్చుకుంది. ఇరాన్ కు ఆర్థిక వెన్నెముకగా భావించే ఖర్గ్ ద్వీపాన్ని (Kharg Island) ఆక్రమించుకోవడానికి లేదా పూర్తిగా దిగ్బంధించడానికి డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం తీవ్రంగా పరిశీలిస్తోందని తెలుస్తోంది. ఈ వార్తలు అంతర్జాతీయంగా కలకలం రేపుతున్నాయి. ఇరాన్ ఇప్పటికే ప్రపంచ ఇంధన రవాణాకు కీలకమైన హార్ముజ్ జలసంధిని
ఇరాన్ యుద్దం.. భారీగా పెరిగిన డీజిల్ ధరలు.. ఇప్పుడు ఎంతకు చేరిందంటే..
పశ్చిమాసియాలో జరుగుతున్న ఇరాన్ యుద్ధం కారణంగా అంతర్జాతీయ చమురు మార్కెట్లో పెను మార్పులు సంభవిస్తున్నాయి. దీని ప్రభావంతో భారత్లో ఇండస్ట్రియల్ (బల్క్) డీజిల్ ధర లీటరుకు సుమారు రూ. 22 మేర పెరిగింది. పశ్చిమాసియాలో ఇరాన్పై అమెరికా మరియు ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో ఏర్పడిన ఉద్రిక్తతలు అంతర్జాతీయంగా ఇంధన సరఫరాపై తీవ్ర ప్రభావాన్ని చూపాయి. ముఖ్యంగా ప్రపంచ
ఇరాన్ యుద్ధంపై ట్రంప్ కీలక ప్రకటన.. కాల్పుల విరమణపై ఏమన్నారంటే..
పశ్చిమాసియాలో గత కొంతకాలంగా రగులుతున్న యుద్ధ జ్వాలలు ఇప్పుడు కీలక దశకు చేరుకున్నాయి. ఇరాన్తో కొనసాగుతున్న పోరును ముగించే విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన తాజా ప్రకటన అంతర్జాతీయ రాజకీయాల్లో సంచలనంగా మారింది. తన సోషల్ మీడియా వేదిక 'ట్రూత్ సోషల్' ద్వారా స్పందించిన ట్రంప్.. ఇరాన్పై చేపట్టిన సైనిక చర్యను క్రమంగా తగ్గించే
హైదరాబాద్ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. 50% హెచ్ఆర్ఏ మినహాయింపు..ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి..
రెండు దశాబ్దాల క్రితం రూపొందించిన పాత పన్ను చట్టం స్థానంలో కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఆదాయపు పన్ను చట్టం-2025 భారత ఆర్థిక వ్యవస్థలో ఒక కీలక మైలురాయిగా నిలవనుంది. దీనికి అనుగుణంగా కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (CBDT) నోటిఫై చేసిన ఆదాయపు పన్ను నిబంధనలు-2026, ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి. ఈ
బంగారం ధరలు ఈ స్థాయి వద్దకు దిగబోతున్నాయి.. కొనుగోలుపై కీలక నిర్ణయం తీసుకోమంటున్న ఆర్థిక నిపుణులు
అమెరికా - ఇరాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు అంతర్జాతీయ మార్కెట్ను కుదిపేస్తున్నాయి. దీని ప్రభావం నేరుగా బంగారం ధరలపై కనిపిస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో బంగారం ధరలు ఒక నిర్దిష్ట పరిధిలో స్థిరంగా ఉన్నట్లు కనిపిస్తున్నప్పటికీ.. లోలోపల మార్కెట్ తీవ్రమైన అస్థిరతకు లోనవుతోందని ఎల్కేపీ సెక్యూరిటీస్ విశ్లేషకులు జతీన్ త్రివేది పేర్కొన్నారు. ఇటీవల ఎంసీఎక్స్ (MCX) Gold ఫ్యూచర్స్
Telangana budget: తెలంగాణ అప్పు అన్ని కోట్లా? బడ్జెట్ లెక్కలు చెబుతున్న చేదు నిజం!
తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై చర్చ మరోసారి తెరపైకి వచ్చింది. శుక్రవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్ (Telangana Budget 2026-27) డాక్యుమెంట్ల ప్రకారం, రాష్ట్ర పబ్లిక్ డెట్ (Public Debt) క్రమంగా రూ. 6 లక్షల కోట్ల మార్కుకు చేరువవుతోంది. అభివృద్ధి పనులు , సంక్షేమ పథకాల అమలు కోసం ప్రభుత్వం కొత్తగా భారీ రుణాలను సేకరించాలని
తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2026-27 వార్షిక బడ్జెట్ కేవలం అంకెలకు పరిమితం కాకుండా హైదరాబాద్ (Hyderabad) నగరాభివృద్ధికి ఒక స్పష్టమైన రోడ్మ్యాప్ ను అందించింది. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంపై బడ్జెట్ భారీగా ప్రభావం చూపే అవకాశం ఉంది. అదెలాగంటే.. ప్రభుత్వం ప్రకటించిన బడ్జెట్ లో హైదరాబాద్ విస్తరణకు సంబంధించిన పలు ప్రణాళిలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. గ్రేటర్
కుప్పకూలిన రూపాయి విలువ.. మరీ ఇంత దారుణమా.. భారత ఆర్థిక వ్యవస్థకు పెను సవాల్..
మధ్యప్రాచ్య యుద్ధ పరిస్థితులు భారత ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ముఖ్యంగా ముడి చమురు, గ్యాస్ వంటి కీలక ఇంధన వనరులలో పూర్తిగా విదేశీ ఆధారపడే భారత్, ఈ యుద్ధం కారణంగా ఏర్పడిన ఇంధన సరఫరా లో అంతరాయంతో భారీ సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. నేటి ట్రేడింగ్ సెషన్లో భారత రూపాయి అమెరికన్ డాలర్తో పోలిస్తే కొత్త
Petrol prices: పెట్రోల్ బంకుల్లో కొత్త ధరలు? మీ జేబుకు ఎంత చిల్లు పడుతుందో చూడండి!
అంతర్జాతీయంగా ముడిచమురు ధరల ఒడిదుడుకులు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు మరోసారి సామాన్యుడి బడ్జెట్పై ప్రభావం చూపుతున్నాయి. గ్లోబల్ మార్కెట్లో క్రూడాయిల్ ధరలు బ్యారెల్కు 100 డాలర్ల మార్కును దాటడం, రూపాయి విలువ క్షీణించడం వంటి పరిణామాలు దేశీయ ఇంధన ధరల సవరణకు దారితీశాయి. ఈ క్రమంలో చమురు కంపెనీలు పెంచిన పెట్రోల్ ధరలు (Petrol prices) నేరుగా
Future city: హైదరాబాద్ పక్కనే భారత్ ఫ్యూచర్ సిటీ? ఇందులో ఏమేం ఉంటాయంటే..
తెలంగాణను ప్రపంచ పటంలో అగ్రగామిగా నిలబెట్టేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం మరో భారీ అడుగు వేసింది. 2026-27 వార్షిక బడ్జెట్ లో భాగంగా సుమారు 30 వేల ఎకరాల విస్తీర్ణంలో ‘భారత్ ఫ్యూచర్ సిటీ (Bharat Future city)' ని నిర్మించనున్నట్లు ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క ప్రకటించారు. ఇప్పటికే ఉన్న హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్లకు
తెలంగాణ బడ్జెట్.. ప్రాధాన్యతనిచ్చిన 5 కీలక రంగాలు ఇవే.. ప్రజా క్షేమం - సామాజిక న్యాయం లక్ష్యంగా..
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్లో ప్రజా క్షేమం - సామాజిక న్యాయం అనే నినాదంతో ముందుకు వచ్చింది. ఈ బడ్జెట్లో సంక్షేమం, మౌలిక సదుపాయాలకు సమాన ప్రాధాన్యత ఇవ్వడం ప్రధాన లక్ష్యంగా పెట్టుకుంది. వ్యవసాయం, విద్య, మౌలిక సదుపాయాలు, సామాజిక భద్రత తదితర రంగాలకు భారీ నిధులు కేటాయించడం
తెలంగాణ బడ్జెట్ 2026: ఆరు గ్యారెంటీలకు రూ. 50,713 కోట్లు కేటాయింపు.. ఇంకో గుడ్ న్యూస్ ఏంటంటే..
తెలంగాణ అసెంబ్లీలో శుక్రవారం డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క.. వార్షిక బడ్జెట్ను ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్ మొత్తం రూ. 3,24,234 కోట్ల అంచనాతో రూపొందించబడింది. ముఖ్యంగా ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయడం, ఆరు గ్యారెంటీలపై ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యం అని మంత్రి తెలిపారు. ఆరు గ్యారెంటీల
Life insurance: తెలంగాణలో ప్రతి కుటుంబానికి రూ. 5 లక్షల బీమా? కొత్త పథకం వివరాలు ఇవే!
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సామాజిక భద్రత రంగంలో ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. శుక్రవారం ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్ లో భాగంగా ఇందిరమ్మ ఫ్యామిలీ లైఫ్ ఇన్సూరెన్స్ (Indiramma Family Life Insurance Scheme) పథకాన్ని ప్రభుత్వం ప్రకటించింది. దీని గురించి పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. తెలంగాణలో ప్రతి కుటుంబానికి ఇన్సూరెన్స్ అందిచాలని ప్రభుత్వం నిర్ణయం
Hyderabad: హైదరాబాద్ ఇక మూడు ముక్కలు? గ్రేటర్ సిటీని విభజిస్తూ బడ్జెట్లో సంచలన నిర్ణయం!
తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న హైదరాబాద్ (Hyderabad) నగరాభివృద్ధిపై బడ్జెట్ (Telangana Budget 2026-27) లో కీలక ప్రకటనలు వెలువడ్డాయి. నగర పాలనను మరింత చేరువ చేసేందుకు , మౌలిక సదుపాయాలను వేగవంతంగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC)ని పునర్వ్యవస్థీకరించాలని నిర్ణయించింది. దీని గురించి పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.
Telangana Budget: బడ్జెట్ హైలైట్స్.. ఏ రంగానికి ఎంత కేటాయించారు? పూర్తి వివరాలు..
తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పురోగతికి దిక్సూచిగా నిలిచే బడ్జెట్ (Telangana Budget 2026) ను ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఈసారి ప్రభుత్వం ఏకంగా రూ. 3,24,234 కోట్ల భారీ వ్యయంతో బడ్జెట్ ను రూపొందించింది. ఇందులో ఏయే శాఖకు ఎంత కేటాయించారో ఇప్పుడు చూద్దాం. ప్రజల ఆకాంక్షలు, ఎన్నికల హామీలు ,
Telangana Budget: బడ్జెట్లో హైలైట్ చేసిన.. CURE, PURE, RARE అంటే ఏమిటి?
తెలంగాణ రాష్ట్ర అభ్యున్నతి కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఒక వినూత్నమైన రోడ్మ్యాప్ను సిద్ధం చేసింది. శుక్రవారం ప్రవేశపెట్టిన బడ్జెట్ (Telangana Budget 2026) లో ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క రాష్ట్ర అభివృద్ధి మ్యాప్ ను మూడు విభాగాలుగా విభజించి వాటికి క్యూర్ (CURE), ప్యూర్ (PURE), రేర్(RARE) అని పేర్లు పెట్టారు. వీటి గురించి
Water Bottle Prices: ఇరాన్ ఎఫెక్ట్.. భారత్లో వాటర్ బాటిల్ ధరలు పెరగనున్నాయా?
భారతదేశంలో సామాన్యుడి జేబుకు మరో చిల్లు పడనుంది. ఇప్పటికే నిత్యావసర ధరలతో సతమతమవుతున్న ప్రజలపై ఇప్పుడు మంచినీటి ధరల భారం పడబోతోంది. అంతర్జాతీయంగా నెలకొన్న ఇరాన్ యుద్ధ సంక్షోభం కారణంగా భారత్లో వాటర్ బాటిల్ ధరలు (water bottle prices) ఒక్కసారిగా 11% మేర పెరిగాయి. దీనివల్ల గతంలో కేంద్ర ప్రభుత్వం పన్ను తగ్గింపు ద్వారా అందించిన
బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదల ఎంతో తెలుసా.. మార్చి 20, శుక్రవారం ధరలు ఇవే..
బంగారం ధరలు మళ్లీ పెరిగాయి. ఉగాది పర్వదినాన పసిడి ప్రియులకు శుభవార్తను మోసుకువచ్చిన ధరలు మళ్లీ పైకి ఎగబాకడం స్టార్ట్ చేశాయి.. గత కొంత కాలంగా తగ్గుతూ వచ్చిన బంగారం ధరలను నేడు ర్యాలీ చేశాయి.అంతర్జాతీయంగా నెలకున్న ఆందోళనకర పరిస్థితులు బంగారం ధరలను విపరీతంగా ప్రభావితం చేస్తున్నాయి. ముఖ్యంగా ఇరాన్ యుద్దం బులియన్ మార్కెట్ మీద తీవ్ర
Bengaluru: ఒక్క జీతం నమ్మకుంటే మునిగిపోవడమే! ఐటీ నిపుణులకు CA వార్నింగ్!
ప్రస్తుతం మెట్రో నగరాల్లో ముఖ్యంగా బెంగళూరు (Bengaluru) వంటి ఐటీ హబ్లలో పనిచేస్తున్న నిపుణులను ఒక ప్రశ్న తీవ్రంగా కలవరపెడుతోంది: ఈ కాలంలో కేవలం ఒక్క జీతం (Single Salary) సరిపోతుందా? బెంగళూరుకు చెందిన చార్టర్డ్ అకౌంటెంట్ , ఎడ్యుకేటర్ మీనల్ గోయల్ ఇటీవల లింక్డ్ఇన్ (LinkedIn) లో చేసిన ఒక పోస్ట్ ఇప్పుడు నెట్టింట వైరల్
తెలంగాణ ప్రజలకు శుభవార్త.. ఈ సారి బడ్జెట్లో కొత్త పథకాలు.. అవేంటంటే..
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి.ఈ రోజు డిప్యూటీ సీఎం, ఆర్థిక శాఖ మంత్రి మల్లూ భట్టి విక్రమార్క 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. బడ్జెట్ ప్రవేశపెట్టే కార్యక్రమం మధ్యాహ్నం 12.00 గంటలకు ఉభయ సభలతో ప్రారంభం కానుంది. ఈ బడ్జెట్ను అభిజిత్ ముహూర్తంలో సభలో మల్లు ప్రవేశపెట్టనున్నారు. దీని కన్నా ముందు ఉదయం
గుడ్ న్యూస్: ఇకపై రెండు నెలల అద్దె మాత్రమే డిపాజిట్.. కొత్త రూల్స్ తెలుసుకోండి!
ఇటీవల లింక్డ్ఇన్, ఎక్స్ (ట్విట్టర్) వంటి ప్లాట్ఫారమ్లలో 2026 నుండి భారతదేశంలో కొత్త అద్దె చట్టాలు అమల్లోకి వస్తున్నాయనే వార్తలు విపరీతంగా చక్కర్లు కొడుతున్నాయి. అయితే, ఈ ప్రచారంలో ఉన్న అంశాలు పూర్తిగా కొత్తవి కావు. ఇవన్నీ 2021లో కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన మోడల్ టెనెన్సీ యాక్ట్' (MTA) ఆధారంగా రూపొందించబడినవి.ఈ చట్టం అద్దె మార్కెట్ను క్రమబద్ధీకరించడానికి,
తెలంగాణ బడ్జెట్..ఈ రంగాలకే అధిక కేటాయింపులు.. రైతుల కోసం ఎంతంటే..
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2026-27 ఆర్థిక సంవత్సరానికి ప్రవేశపెట్టనున్న కొత్త బడ్జెట్ సంక్షేమం, అభివృద్ధి మధ్య సమతుల్యతను సాధించేలా రూపుదిద్దుకుంటోంది. మొత్తం బడ్జెట్ సుమారు రూ.3.30 లక్షల కోట్లకు చేరనున్నట్లు అంచనా. గత బడ్జెట్లో రూ.3,04,965 కోట్ల వ్యయం ప్రతిపాదించగా, ఈసారి దానిపై 8-10 శాతం పెంపుతో భారీ బడ్జెట్ను సిద్ధం చేసినట్లు సమాచారం. శాసనసభలో ఉప
రాష్ట్ర ప్రభుత్వం 2026-27 ఆర్థిక సంవత్సరానికి ప్రవేశపెట్టనున్న కొత్త బడ్జెట్ సంక్షేమం, అభివృద్ధి మధ్య సమతుల్యతను సాధించేలా రూపుదిద్దుకుంటోంది. మొత్తం బడ్జెట్ సుమారు రూ.3.30 లక్షల కోట్లకు చేరనున్నట్లు అంచనా. గత బడ్జెట్లో రూ.3,04,965 కోట్ల వ్యయం ప్రతిపాదించగా, ఈసారి దానిపై 8-10 శాతం పెంపుతో భారీ బడ్జెట్ను సిద్ధం చేసినట్లు సమాచారం. శాసనసభలో ఉప ముఖ్యమంత్రి
బంగారం, వెండి ధరలు ఢమాల్.. గ్యాస్ ధరలు హడల్.. గ్లోబల్ మార్కెట్లో అసలేమి జరుగుతోంది..
ఇరాన్ యుద్ధంతో ప్రపంచవ్యాప్తంగా ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. పసిడి ధరలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. స్టాక్ మార్కెట్ అయితే రక్త పాతమే చూస్తోంది. విలువైన లోహాల ధరలు అమాంతం పడిపోయాయి. అయితే ఈ ఆందోళనకర పరిస్థితుల మధ్య గ్యాస్ ధరలు అమాంతం ఎగబాకాయి. అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు భారీగా పెరిగాయి. ఇక ప్రపంచ వస్తు మార్కెట్లు అయితే
ఫిక్స్డ్ డిపాజిట్ కంటే బెటర్ ఆప్షన్.. ఒకేసారి ఇన్వెస్ట్ చేస్తే నెలనెలా చేతికి డబ్బు వస్తుంది!
ఈ రోజుల్లో కేవలం డబ్బును పొదుపు చేయడమే కాదు, ఆ డబ్బు ద్వారా తిరిగి ఆదాయాన్ని పొందడం కూడా చాలా ముఖ్యం. ముఖ్యంగా రిటైర్ అయిన వారు లేదా రిస్క్ లేకుండా నెలకు కొంత స్థిరమైన ఆదాయం రావాలని కోరుకునే వారు సురక్షితమైన మార్గాల కోసం వెతుకుతుంటారు. అటువంటి వారి కోసం దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ
Layoffs: ఇంట్లో రివర్స్ రోల్స్.. సంపాదించే పిల్లలు.. ఆధారపడే తల్లిదండ్రులు! భారత్లో కొత్త ట్రెండ్!
భారతీయ కార్పొరేట్ రంగంలో ప్రస్తుతం ఒక వింతైన, ఆందోళనకరమైన మార్పు కనిపిస్తోంది. 50 ఏళ్ల వయసులో ఉన్న సీనియర్ ప్రొఫెషనల్స్ లేఆఫ్స్ (layoffs) బారిన పడుతుంటే.. వారి స్థానంలో అప్పుడే కెరీర్ మొదలుపెట్టిన వారి పిల్లలు ఇంటి ఆర్థిక భారాన్ని మోయాల్సి వస్తోంది. నిన్నటి వరకు ఇంటికి పెద్ద దిక్కుగా ఉన్న తండ్రి, నేడు తన మొదటి
ఇందిరమ్మ ఇళ్లుపై తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్.. ఏప్రిల్లో రెండో విడత కార్యక్రమం..
తెలంగాణలో పేద కుటుంబాల కోసం రాష్ట్ర ప్రభుత్వము చేపట్టిన ఇందిరమ్మ గృహాల పథకం తదుపరి దశకు సిద్ధమవుతోంది. గృహనిర్మాణశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం, 2026-27 ఆర్థిక సంవత్సరంలో రెండో విడతను ఏప్రిల్, మే నెలల్లో ప్రారంభిస్తామని తెలిపారు.గతంలో మంజూరైన లేదా నిర్మాణంలో నిలిచిపోయిన గృహాలను పూర్తి చేయడానికి వచ్చే ఏడాదికోసం ఆర్థిక సహాయం
టిడ్కో ఇళ్ల లబ్దిదారులకు డబ్బులు వెనక్కి ఇచ్చేయండి.. అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశాలు..
ఆంధ్రప్రదేశ్లో టిడ్కో ఇళ్ల కోసం డబ్బులు చెల్లించి కూడా ఇళ్లు పొందలేక నిరీక్షిస్తున్న వేలాది దరఖాస్తుదారులకు రాష్ట్ర ప్రభుత్వం ఊరటనిచ్చే కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు తాజా సమీక్ష సమావేశంలో.. ఇళ్ల కేటాయింపులు పొందని వారికి చెల్లించిన దరఖాస్తు రుసుమును తిరిగి చెల్లించాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ లెక్కల ప్రకారం..
Telangana Budget: గతేడాది బడ్జెట్ రివ్యూ.. ఎన్ని హామీలు నెరవేరాయి? పథకాలకు నిధులు అందాయా?
తెలంగాణ ప్రభుత్వం మరో కొత్త ఆర్థిక సంవత్సరానికి సిద్ధమవుతున్న వేళ.. గత ఏడాది ప్రవేశపెట్టిన బడ్జెట్ ఎంతవరకు లక్ష్యాలను చేరుకుందనే అంశంపై చర్చ జరుగుతోంది. 2025-26 బడ్జెట్లో ప్రజా పాలన, ఆరు గ్యారంటీల అమలుకు పెద్దపీట వేసిన ప్రభుత్వం.. ఇప్పుడు కొత్త బడ్జెట్ (Telangana budget 2026) ద్వారా మరింత ముందుకు వెళ్లాలని చూస్తోంది. గత ఏడాది
ఖతార్ LNG ప్లాంట్పై ఇరాన్ క్షిపణి దాడి.. ట్రంప్ ఆందోళన.. గ్లోబల్ ఇంధన సంక్షోభం..
ఇరాన్ ఖతార్లోని ప్రపంచంలోనే అతిపెద్ద LNG ప్లాంట్ అయిన రాస్ లఫాన్ ఇండస్ట్రియల్ సిటీలను లక్ష్యంగా చేసుకుని దాడి ప్రారంభించింది. మార్చి 19, 2026 గురువారం తెల్లవారుజామున జరిగిన ఈ ఘటన.. ఇప్పటికే ఉద్రిక్తతలలో ఉన్న అమెరికా-ఇజ్రాయెల్-ఇరాన్ ఘర్షణకు మరింత నాటకీయ మలుపు ఇచ్చింది. ఖతార్ ఎనర్జీ ప్రకటన ప్రకారం.. పెర్ల్ GTL సదుపాయానికి తీవ్ర నష్టం,
Telangana Budget: తెలంగాణ బడ్జెట్ 2026.. ఆరు కొత్త పథకాలతో రేవంత్ సర్కార్ అదిరిపోయే గిఫ్ట్?
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ ను సమర్పించడానికి సర్వం సిద్ధం చేసింది. ముఖ్యంగా సంక్షేమం, అభివృద్ధి , 'తెలంగాణ రైజింగ్ విజన్ 2047' లక్ష్యంగా ఈ బడ్జెట్ ఉండబోతోంది. శుక్రవారం అసెంబ్లీలో ఉప ముఖ్యమంత్రి , ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క ఈ బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. ఈ నేపథ్యంలో బుధవారం
LPG ATM : దేశంలోనే తొలి గ్యాస్ ఏటీఎం వచ్చేసింది.. నిముషంలో నిండు సిలిండర్ మీ సొంతం!
ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎల్పీజీ (LPG) సరఫరాలో కొన్ని చోట్ల అనిశ్చితి కనిపిస్తున్న తరుణంలో సామాన్యులకు ఊరటనిచ్చే ఒక అద్భుత వార్త వెలుగులోకి వచ్చింది. మనం ఏటీఎం మెషీన్ నుండి డబ్బులు డ్రా చేసినట్లే, ఇప్పుడు గ్యాస్ సిలిండర్ను కూడా తీసుకోవచ్చు. భారతదేశపు మొట్టమొదటి 24*7 ఎల్పీజీ (LPG) ఏటీఎం ఇటీవల ప్రారంభమైంది. వినియోగదారులకు నిమిషాల వ్యవధిలోనే వంట
8th Pay Commission అప్లికేషన్ గడువు పొడిగింపు! ఆ ప్రశ్నలకు సమాధానం ఇస్తేనే మీ జీతాలు పెరిగే ఛాన్స్?
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు , పెన్షనర్లు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 8వ వేతన సంఘం (8th Pay Commission) పనుల్లో వేగం పెరిగింది. వేతన సంఘం ముందు తమ అభ్యర్థనలను, అభిప్రాయాలను సమర్పించే గడువును ఇప్పుడు మార్చి 31, 2026 వరకు పొడిగిస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. మొదట ఈ గడువు మార్చి 16 వరకు మాత్రమే
ఏప్రిల్ 1 నుండి పెరగనున్న FASTag ధరలు:..పూర్తి వివరాలు మీకోసం!
హైవేలపై తరచుగా ప్రయాణించే వాహనదారులకు నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) ఒక ముఖ్యమైన అప్డేట్ ఇచ్చింది. ఫాస్టాగ్ (Fastag) వార్షిక పాస్ (Annual Pass) ధరలను పెంచుతున్నట్లు కేంద్ర రవాణా శాఖ వెల్లడించింది. 2026-27 ఆర్థిక సంవత్సరం ప్రారంభం నుండి, అంటే ఏప్రిల్ 1, 2026 నుండి ఈ కొత్త ధరలు అమలులోకి రానున్నాయి.
బంగారం ధరలు భారీగా తగ్గాయి. ఉగాది పర్వదినాన పసిడి ప్రియులకు గుడ్ న్యూస్ ఇది.. గత కొంత కాలంగా భారీగా పెరుగుతూ వచ్చిన బంగారం ధరలను నేడు కుప్పకూలాయి. ఉగాదికి బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి ఊరటనిస్తూ బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. అంతర్జాతీయంగా నెలకున్న ఆందోళనకర పరిస్థితులు బంగారం ధరలను విపరీతంగా ప్రభావితం చేస్తున్నాయి. ముఖ్యంగా
LPG సంక్షోభంపై చంద్రబాబు కీలక ప్రకటన.. ప్రజలు ఎటువంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదని స్పష్టం..
ఆంధ్రప్రదేశ్లో ప్రజలు LPG సరఫరా కొరకు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు భరోసా ఇచ్చారు. రాష్ట్రంలో ప్రస్తుతం సుమారు 14 వేల మెట్రిక్ టన్నుల ఎల్పీజీ నిల్వలు ఉన్నాయి, అలాగే విశాఖపట్నంలో అదనంగా 24 వేల MT నిల్వలు ప్రజలకు అందుబాటులో ఉన్నాయని సీఎం తెలిపారు. ఈ మేరకు మంగళవారం
ఇరాన్ యుద్ధంపై ట్రంప్ కీలక ప్రకటన.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై భారీ ఎఫెక్ట్.. ధరల పెరుగుదలపై ఆందోళన..
మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న అమెరికా-ఇరాన్ యుద్ధం ఇప్పుడు కీలక దశలోకి ప్రవేశించింది. మూడు వారాలకు పైగా కొనసాగుతున్న ఈ ఘర్షణలో అమెరికా తన సైనిక చర్యలను మరింత విస్తరించే అవకాశాలను పరిశీలిస్తోంది. ముఖ్యంగా అదనపు సైనిక బలగాలను పంపాలా అనే అంశంపై అమెరికా ప్రభుత్వం లోపల తీవ్ర చర్చలు జరుగుతున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నేతృత్వంలోని ప్రభుత్వం,
బంగారం ధరలు పసిడి ప్రియులను ఆందోళనకు గురి చేస్తున్నాయి. అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితులు బంగారం ధరలను అమాంతం పెంచేస్తున్నాయి. ఇరాన్ యుద్ధంతో బులియన్ మార్కెట్ తీవ్ర ఒడిదుడుకులకు లోనవుతోంది. పెట్టుబడిదారులు Gold మీదనే పెట్టుబడులు పెడుతున్నారు. దీంతో పసిడి ధరలకు రెక్కలు వస్తున్నాయి. డాలర్ బలహీన పడటం కూడా బంగారం ర్యాలీకి కలిసి వస్తోంది. దేశీయ మార్కెట్లో
Ugadi: ఉగాది రోజు కొత్త ఖాతా పుస్తకాలు ప్రారంభించడం వెనుక ఉన్న రహస్యం ఇదే..!
భారతదేశంలో పండుగలు అంటే కేవలం పిండి వంటలు, కొత్త బట్టలు మాత్రమే కాదు.. అవి మన వృత్తి, వ్యాపారాలతో కూడా ముడిపడి ఉంటాయి. ముఖ్యంగా తెలుగు వారికి వచ్చే ఉగాది (ugadi) పర్వదినం ఒక కొత్త ఆర్థిక సంవత్సరానికి నాంది. ఏప్రిల్ 1న ప్రభుత్వపరంగా ఫైనాన్షియల్ ఇయర్ మారినప్పటికీ, మన దేశీయ వ్యాపారవేత్తలు, వర్తకులు మాత్రం ఉగాది
Bengaluru: ఆపదలో పుట్టిన ఆలోచన! గ్యాస్ సమస్యకి సామాన్యుడి అద్భుత పరిష్కారం..!
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఉద్రిక్తతల వల్ల చమురు, గ్యాస్ సరఫరాలో తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. ముఖ్యంగా మన దేశంలోని మెట్రో నగరాల్లో ఎల్పీజీ (LPG) సిలిండర్ల కొరత సామాన్యుడిని, హోటల్ యజమానులను ఇబ్బందులకు గురి చేస్తోంది. ఇటువంటి క్లిష్ట సమయంలో బెంగళూరు (Bengaluru) కు చెందిన ఒక రిటైర్డ్ ఇంజనీర్ చేసిన ఆవిష్కరణ ఇప్పుడు అందరి దృష్టిని
Gold prices: యుద్ధం జరుగుతున్నా బంగారం ధరలు ఎందుకు పెరగడం లేదు? ఇన్వెస్టర్ల భయం ఇదే..
సాధారణంగా ప్రపంచంలో ఎక్కడ యుద్ధం వచ్చినా లేదా ఉద్రిక్తతలు పెరిగినా ఇన్వెస్టర్ల మొదటి ఛాయిస్ బంగారమే. సురక్షితమైన పెట్టుబడిగా భావించే పసిడి వైపు అందరూ మొగ్గు చూపుతారు. దాంతో వెంటనే బంగారం ధరలు పెరుగుతుంటాయి. అయితే ప్రస్తుతం అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్నా, ఉక్రెయిన్ సంక్షోభం కొనసాగుతున్నా బంగారం ధరలు (Gold Prices) ఆశించిన స్థాయిలో పెరగకపోవడం
Ugadi 2026: ఉగాది రోజున ఈ ఒక్క పని చేస్తే మీ దరిద్రం పోయి ఐశ్వర్యం వస్తుంది!
మన తెలుగు సంప్రదాయం ప్రకారం ఉగాది అంటే కేవలం కాలం మారడమే కాదు, మన జీవితాల్లో ఒక కొత్త అధ్యాయం మొదలవ్వడం. 2026 మార్చి 19న మనం జరుపుకోబోయే ఉగాది 'పరాభవ' నామ సంవత్సరం మనకు ఎన్నో పాఠాలను నేర్పిస్తుంది. సాధారణంగా అందరూ పంచాంగ శ్రవణం విని, ఈ ఏడాది రాశి ఫలాలు ఎలా ఉన్నాయో అని
EPFO పెన్షన్ డబ్బులు పెరుగుతున్నాయా? క్లారిటీ ఇచ్చిన కేంద్రం!
దేశవ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది ప్రైవేట్ రంగ ఉద్యోగులు, EPFO పెన్షనర్లు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న EPS-95 కనీస పెన్షన్ పెంపుపై కేంద్ర ప్రభుత్వం కీలక వివరణ ఇచ్చింది. పెన్షన్ మొత్తాన్ని పెంచుతారని ఆశించిన వారికి ప్రభుత్వం నుండి వచ్చిన సమాధానం కొంత నిరాశ కలిగించేలా ఉంది. ప్రస్తుతం అందుతున్న రూ. 1,000 కనీస పెన్షన్ను ఇప్పట్లో
దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణం.. దివ్యాంగ శక్తి పథకాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్లో దివ్యాంగుల సంక్షేమానికి మరో కీలక ముందడుగు పడింది. రాష్ట్ర ముఖ్యమంత్రి N. Chandrababu Naidu బుధవారం దివ్యాంగ శక్తి పథకాన్ని ఘనంగా ప్రారంభించారు. గుంటూరు జిల్లా మంగళగిరి బస్టాండ్లో జరిగిన కార్యక్రమంలో ఈ పథకాన్ని లాంచ్ చేశారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి Pawan Kalyan, మంత్రి Nara Lokesh కలిసి దివ్యాంగులతో
Bengaluru: ఇండియాలో ఏ సిటీలో ఉండటం చీప్? బెంగళూరు నుండి ఢిల్లీ వరకు.. పూర్తి ఖర్చుల రిపోర్ట్!
మనం ఎక్కడ ఉండాలి? ఏ ఉద్యోగం చేయాలి? అనే విషయాలను నిర్ణయించడంలో ఆ నగరం యొక్క జీవన వ్యయం (Cost of Living) కీలక పాత్ర పోషిస్తుంది. 2026 మార్చి నాటికి అందిన తాజా గణాంకాల ప్రకారం.. భారతదేశంలోని మెట్రో నగరాల్లో బ్రతకడం మునుపటి కంటే కొంచెం భారంగానే మారింది. ముఖ్యంగా ఐటీ రంగంలో దూసుకుపోతున్న బెంగళూరు
బెంగళూరు నుండి 2 వేల స్సెషల్ బస్సులు.. ఉగాది నాడు ప్రయాణికులకు KSRTC గుడ్ న్యూస్..
ఉగాది, రంజాన్ పండుగల సమీపంలో బెంగళూరులో ప్రయాణికుల రద్దీ సాధారణం కంటే గణనీయంగా పెరుగుతుంది. దీనిని ముందే నియంత్రించడానికి.. కర్ణాటక రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (KSRTC) బెంగళూరు నుండి రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాలకు సుమారు 2 వేల ప్రత్యేక బస్సులను నడపనుంది. ఈ అదనపు సర్వీసులు మార్చి 19 నుండి 21 వరకు అందుబాటులో ఉంటాయి.
SBI Card యూజర్లకు అలర్ట్! ఏప్రిల్ 1 నుండి రూల్స్ చేంజ్!
ప్రముఖ క్రెడిట్ కార్డ్ సంస్థ ఎస్బీఐ కార్డ్స్ (SBI Cards) తన యూజర్లకు కీలక సమాచారాన్ని అందించింది. ముఖ్యంగా పాపులర్ అయిన 'క్యాష్బ్యాక్ ఎస్బీఐ కార్డ్' (Cashback SBI Card) ప్రయోజనాల్లో మార్పులు చేయడంతో పాటు, రివార్డ్ పాయింట్ల రిడెంప్షన్ విధానాన్ని కూడా సవరించింది. ఈ కొత్త మార్పులు ఏప్రిల్ 1, 2026 నుండి అమలులోకి రానున్నాయి.
మినిమం బ్యాలెన్స్ లేదని రూ.19 వేల కోట్లు వసూలు చేసిన బ్యాంకులు..కేంద్రంపై ధ్వజమెత్తిన రాఘవ్ చద్దా..
బ్యాంకులు పేదోడి బతుకుతో ఆటలాడుతున్నాయి. మినిమం బ్యాలన్స్ మెయింటెన్ చేయడం లేదని భారీగా ఛార్జీలు వసూలు చేస్తున్నాయి. ఈ విషయంపై పార్లమెంట్ వేదికగా ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా గళమెత్తారు. మంగళవారం పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో కరెంట్ బ్యాంకింగ్ వ్యవస్థపై రాఘవ్ చద్దా ఘాటు వ్యాఖ్యలు చేశారు. గత మూడు ఆర్థిక సంవత్సరాల్లో (2022-23, 2023-24, 2024-25)..
Gold: ఉగాదికి బంగారం కొనొచ్చా? ఈ ఏడాది డబుల్ ప్రాఫిట్స్ గ్యారెంటీనా?
తెలుగు వారి నూతన సంవత్సరం ఉగాది అంటేనే కొత్త ఆశలు, కొత్త ఆరంభాలు. ఈ పండుగ రోజున బంగారం (Gold) కొనడం శుభప్రదమని, అది ఇంట్లో సిరిసంపదలను పెంచుతుందని మన నమ్మకం. అయితే ప్రస్తుతం మార్కెట్లో బంగారం ధరలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. మరి ఈ పరిస్థితుల్లో బంగారం కొనడం లాభదాయకమేనా? ఈ ఏడాది నిపుణుల అంచనాలు
Tax Regime: ఏప్రిల్ 1 నుంచి కొత్త ఇన్కమ్ టాక్స్ రూల్స్.. ఎంత ఆదాయం వరకు పన్ను కట్టక్కర్లేదు?
కొత్త ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ 1, 2026 నుంచి ప్రారంభం కానుంది. ఈ తరుణంలో పన్ను చెల్లింపుదారులందరినీ వేధిస్తున్న ప్రశ్న ఒక్కటే.. రెండు రకాల పన్ను విధానాల్లో (Tax Regime) ఎంత వరకు పన్ను ఉండదు?. ఈ ఏడాది నుంచి 'ఆదాయపు పన్ను చట్టం 2025' , 'ఆదాయపు పన్ను రూల్స్ 2026' అమలులోకి రానున్నాయి. ఇవి
బంగారం ధరలు తగ్గాయి.. అయినా కొనుగోలు చేసే ముందు ఆలోచించుకోండి.. మార్చి 18, బుధవారం ధరలు ఇవే..
బంగారం ధరలు ప్రపంచవ్యాప్తంగా నెలకున్న పరిస్థితుల మధ్య విపరీతమైన మార్పులకు లోనవుతున్నాయి. ఒక్కసారిగా పెరుగుతూ అదే సమయంలో ఒక్కసారిగా ఢమాల్ అవుతున్నాయి. పెట్టుబడిదారులు ఆచితూచి అడుగులు వేయాల్సి ఉండగా.. పసిడి ప్రియులు బంగారాన్ని కొనుగోలు చేయాలనే ఆలోచన వాయిదా వేసుకుంటున్నారు. దీనికి ప్రధాన కారణం ఏంటంటే..అంతర్జాతీయంగా నెలకున్న ఆందోళనకర పరిస్థితులు, ఇరాన్ యుద్ధ ప్రభావం అని చెప్పవచ్చు.
ఉచిత విమాన టికెట్లు, 2,600 డాలర్లు మనీ ఇస్తాం.. అమెరికా వదిలి వెళ్లిపోవాలంటూ భారతీయులకు ఆఫర్..
అమెరికా హోంల్యాండ్ సెక్యూరిటీ (DHS) విభాగం బుధవారం భారతదేశం, చైనా, కొలంబియా వలసదారులకు 2,600 డాలర్ల ఆర్థిక ప్రోత్సాహం ఇచ్చి స్వచ్ఛంద దేశ బహిష్కరణ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ ప్రోగ్రామ్ ద్వారా అమెరికా విడిచి వెళ్లే వలసదారులు స్వదేశానికి ఉచిత విమాన టిక్కెట్లు పొందగలుగుతారు. DHS ప్రకటనలో.. వలసదారులు CBP హోమ్ మొబైల్ యాప్ ద్వారా స్వచ్ఛంద
బంగారం, వెండి ధరల పెరుగుదలపై బాంబు పేల్చిన కియోసాకి.. అంచనాలు చూస్తే కళ్లు బైర్లు కమ్మాల్సిందే..
ప్రపంచవ్యాప్తంగా ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. యుద్ధ ప్రభావంతో స్టాక్ మార్కెట్ నుంచి బులియన్ మార్కెట్ వరకు తీవ్రంగా ప్రభావితం అయ్యాయి. ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం అయింది. అయితే ఈ ఆందోళనకర పరిస్థితులు పెట్టుబడిదారులను వణికిస్తున్నాయి. ఇక పసిడి ధరల మార్పు ఎలా ఉంటుందోనని అందరూ అంచనా వేసుకుంటున్నారు. తాజాగా రిచ్ డాడ్ పూర్ డాడ్ పుస్తక రచయిత,
ఉజ్వల పథకం ఎఫెక్ట్.. దేశంలో రికార్డు స్థాయికి పెరిగిన LPG వినియోగం..డిమాండ్ ఎంతలా అంటే..
భారతదేశంలో వంటగ్యాస్ (LPG) వినియోగం విపులంగా పెరుగుతూ.. దేశీయ ఉత్పత్తి పెరుగుదలతో కూడా దిగుమతులపై ఆధారపడటం కొనసాగుతోంది. ఒక్కో ఎల్పిజి ట్యాంకర్కు సుమారు 46 వేల టన్నుల సామర్థ్యం ఉన్నప్పటికీ.. మనీకంట్రోల్ విశ్లేషణ ప్రకారం, దేశీయ ఉత్పత్తి 30-50 శాతం పెరుగుదల పొందిన తర్వాత కూడా, భారతదేశానికి నెలకు 29-34 ఎల్పిజి ట్యాంకర్లు అవసరమవుతాయని తెలిపింది. 2027
బంగారం ధరల పెరుగుదలపై UBS సంచలన నివేదిక.. పసిడి పెట్టుబడిదారులకు పండగే పండగ..
బంగారం ధరల ఎప్పుడు ఎలా మారుతాయో అంతుచిక్కడం లేదు. ఈ రోజు స్థిరంగా ఉన్న ధరలు రేపు భారీగా పెరగడమో తగ్గడమో జరుగుతున్నాయి. దీంతో పెట్టుబడిదారులు తమ ఫోర్ట్ ఫోలియోలో బంగారాన్ని చేర్చుకునేందుకు ఆలోచిస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నప్పుడల్లా బంగారం ధరలు విపరీతంగా పెరుగుతాయి. అయితే ఈ సారి అలాంటి పరిస్థితులు కనపడటం లేదు.ఇరాన్
Bank balance: మీ అకౌంట్లో ఎంత డబ్బు ఉందో ఇలా ఈజీగా తెలుసుకోవచ్చు!
ఈ రోజుల్లో ప్రతి చిన్న అవసరానికి బ్యాంక్కు వెళ్లడం లేదా ఏటీఎం కోసం వెతకడం కష్టమైన పని. సాంకేతికత పెరిగిన తర్వాత మన చేతిలో ఉన్న స్మార్ట్ఫోన్ ద్వారానే సెకన్ల వ్యవధిలో బ్యాంక్ బ్యాలెన్స్ తనిఖీ చేసుకునే వెసులుబాటు వచ్చింది. ఇంటర్నెట్ ఉన్నా లేకపోయినా, స్మార్ట్ఫోన్ ఉన్నా లేదా సాధారణ ఫీచర్ ఫోన్ ఉన్నా.. మీ అకౌంట్
IT Jobs: జీతం కంటే అదే ముఖ్యం.. ఐటీ రంగంలో మారుతున్న ట్రెండ్..!
ఒకప్పుడు ఇంజనీరింగ్ చదివితే ఒక పెద్ద కంపెనీలో స్థిరమైన ఉద్యోగం సాధించి, రిటైర్ అయ్యే వరకు అక్కడే ఉండాలని అందరూ భావించేవారు. కానీ నేటి తరం జెన్ జీ (Gen Z) ఆలోచనలు పూర్తిగా భిన్నంగా ఉన్నాయి. సంప్రదాయబద్ధమైన 9-to-5 ఐటీ జాబ్స్ (IT jobs) కంటే.. ఫ్లెక్సిబిలిటీ, ఫ్రీలాన్సింగ్, మల్టిపుల్ ఇన్కమ్ సోర్సెస్ వైపే యువత
Elon musk: ఎలన్ మస్క్ VS సామ్ ఆల్ట్మాన్.. 134 బిలియన్ డాలర్ల కేసులో ఊహించని ట్విస్ట్!
టెక్ ప్రపంచంలో ఇప్పుడు అందరి కళ్లు ఎలన్ మస్క్ , ఓపెన్ ఏఐ మధ్య జరుగుతున్న సుదీర్ఘ న్యాయపోరాటంపైనే ఉన్నాయి. ఈ క్రేజీ లీగల్ బ్యాటిల్లో తాజాగా ఎలన్ మస్క్ (Elon Musk) ఒక కీలక ప్రకటన చేశారు. ఈ కేసులో తాను గెలిస్తే వచ్చే భారీ మొత్తాన్ని తన సొంతానికి వాడుకోనని, ఆ డబ్బు మొత్తాన్ని
Green card: పాకిస్థానీలకు 2 ఏళ్లు.. మనకు 134 ఏళ్లు.. అమెరికా వీసా రూల్స్లో ఈ తేడా ఎందుకు?
అమెరికాలో స్థిరపడాలనేది లక్షలాది మంది భారతీయుల కల. కానీ, ఆ కల నెరవేరడం ఇప్పుడు దాదాపు అసాధ్యంగా మారుతోంది. అమెరికా శాశ్వత నివాస హోదా కల్పించే గ్రీన్ కార్డ్ (Green Card) లేదా పర్మినెంట్ వీసా కోసం భారతీయులు ఏకంగా 134 ఏళ్లు వేచి చూడాల్సి వస్తుందని తాజా నివేదికలు చెబుతున్నాయి. అదే సమయంలో పాకిస్థాన్ లేదా
అఫ్గానిస్థాన్పై దాయాది దేశం పాకిస్థాన్ విరుచుకుపడింది. కాబూల్లోని ఓ ఆస్పత్రిపై అర్థరాత్రి వైమానిక దాడికి పాల్పడింది. ఈ దాడిలో కనీసం 400 మంది మరణించారని.. మరో 250 మంది వరకు తీవ్రంగా గాయపడ్డారని అఫ్గాన్ అధికారులు తెలిపారు. డ్రగ్స్కు బానిసలైన వారికి చికిత్స అందించే ఓ ఆస్పత్రిపై పాకిస్తాన్ దాడులు జరిపిందని ఆప్గానిస్థాన్ డిప్యూటీ ప్రభుత్వ ప్రతినిధి
Bengaluru: గ్యాస్ సిలిండర్లతో పనే లేదు.. AI తో నడుస్తున్న బెంగళూరు కిచెన్లు! ఇదెలా సాధ్యం?
ప్రస్తుతం దేశవ్యాప్తంగా గ్యాస్ సంక్షోభం నడుస్తున్న సంగతి తెలిసిందే. అయితే ముఖ్యంగా బెంగళూరు (Bengaluru) వంటి నగరాల్లోని అనేక హోటళ్లు , రెస్టారెంట్లు కమర్షియల్ ఎల్పీజీ (LPG) సిలిండర్ల కొరతతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. వంట గ్యాస్ (LPG) సరఫరా నిలిచిపోవడంతో కొన్ని చోట్ల వ్యాపారాలు కూడా ఆగిపోయే పరిస్థితి వచ్చింది. అయితే బెంగళూరులోని కొన్ని కమ్యూనిటీ
మార్చి 20న అసెంబ్లీకి తెలంగాణ బడ్జెట్.. ఈ రంగాలకు కేటాయింపులు ఎక్కువగా జరిగే ఛాన్స్..
తెలంగాణ శాసనసభ బడ్జెట్ సమావేశాలు నిన్నటి నుంచి (మార్చి 16) ప్రారంభం అయ్యాయి. తొలి రోజు గవర్నర్ ప్రసంగంతో సభ వాయిదా పడింది. నేటి నుంచి రెండు రోజుల పాటు గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానం, అలాగే చర్చలు నడువనున్నాయి. ఇక ఈ నెల 19న ఉగాది పండుగ సందర్భంగా సభకు సెలవు ఉంటుంది. ఈ సభలో
Bengaluru: బెంగళూరు వదిలి ఐర్లాండ్కు.. ఖర్చు పెరిగినా సంతోషంగా ఉన్నానంటున్న టెక్కీ!
భారతదేశ సిలికాన్ వ్యాలీగా పేరుగాంచిన బెంగళూరు (Bengaluru) లో ఐటీ ఉద్యోగం అంటే అది ఒక కల. కానీ, అదే నగరంలో రూ. 68 లక్షల ప్యాకేజీని వదులుకుని, ఐర్లాండ్కు వెళ్లిన ఒక టెక్కీ కథ ఇప్పుడు ఇంటర్నెట్లో వైరల్ అవుతోంది. కేవలం 27 ఏళ్ల వయసులోనే అమెజాన్ కంపెనీలో భారీ ఆఫర్ కొట్టడమే కాకుండా అక్కడి
Dhurandhar 2: ధురంధర్ 2 కోసం ఆ స్టార్కి భారీ రెమ్యునరేషన్.. మిగతా వాళ్లకు ఎంతంటే..
రణవీర్ సింగ్ హీరోగా ఆదిత్య ధర్ దర్శకత్వంలో తెరకెక్కిన మోస్ట్ అవైటెడ్ స్పై థ్రిల్లర్ 'ధురంధర్ 2: ది రివెంజ్' విడుదలకు సిద్ధమైంది. మార్చి 19న థియేటర్లలోకి రానున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. మొదటి భాగం 'ధురంధర్' ప్రపంచవ్యాప్తంగా సుమారు 1300 కోట్ల రూపాయలకు పైగా వసూళ్లు సాధించి సంచలనం సృష్టించింది. దీంతో
Today Gold Silver Rate Live: భారీగా పెరిగిన బంగారం ధరలు.. కారణం ఏంటంటే..
అంతర్జాతీయంగా సానుకూల సంకేతాలు రావడంతో మార్చి 17న భారత్లో బంగారం, వెండి ధరలు ఊపందుకున్నాయి. MCXలో ఏప్రిల్ 2026 గడువు ముగిసే గోల్డ్ ఫ్యూచర్స్ 1% పెరిగి 10 గ్రాములకు దాదాపు రూ. 1,56,800 వద్ద ట్రేడ్ అయింది. అయితే, ఉదయం ట్రేడింగ్లో ఈ ధర రూ. 1.57 లక్షల మార్కుకు చేరువైంది. మరోవైపు, మే 2026
ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం ఎక్కడ చూసినా ఒకటే పేరు వినిపిస్తోంది.. అదే 'ధురంధర్ 2: ది రివెంజ్'. రణవీర్ సింగ్ హీరోగా నటించిన ఈ భారీ స్పై యాక్షన్ థ్రిల్లర్ బాక్సాఫీస్ వద్ద అగ్నిపర్వతంలా పేలింది. విడుదలకి ముందే ఈ సినిమా సృష్టించిన ప్రభంజనం చూస్తుంటే.. ఇండియన్ సినిమా పాత రికార్డులన్నీ తుడిచిపెట్టుకుపోవడం ఖాయంగా కనిపిస్తోంది.
Hyderabad: హైదరాబాద్ చుట్టూ రింగ్ రైలు.. కేంద్రం నుంచి అదిరిపోయే గుడ్ న్యూస్!
హైదరాబాద్ (Hyderabad) మహానగరం రోజురోజుకూ విస్తరిస్తోంది. పెరిగిన జనాభా, వాహనాల రద్దీతో నగరవాసులు ట్రాఫిక్ నరకాన్ని చూస్తున్నారు. ఇలాంటి తరుణంలో కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ప్రజలకు, ముఖ్యంగా హైదరాబాద్ చుట్టుపక్కల జిల్లాల వారికి ఒక తీపి కబురు అందించింది. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న హైదరాబాద్ రీజినల్ రింగ్ రైల్ (RRR) ప్రాజెక్టుకు సంబంధించి సర్వే నిర్వహించేందుకు రైల్వే
బంగారం ధరలు పెరిగాయి.. ఈ రోజు పెరుగుదల చూస్తే పసిడి జోలికే పోరు.. మార్చి 17, మంగళవారం ధరలు ఇవే..
పశ్చిమాసియాలో కమ్ముకున్న యుద్ధమేఘాలు బంగారం ధరలను విపరీతంగా ప్రభావితం చేస్తున్నాయి. అంతర్జాతీయంగా ఆందోళనకర పరిస్థితులు నెలకున్నాయి. ఇరాన్ యుద్దం అంతర్జాతీయ మార్కెట్లతో పాటు బులియన్ మార్కెట్ ని కూడా కుదిపేసింది. బంగారం ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. నిన్ మొన్నటి వరకు తగ్గిన బంగారం ధరలు నేడు ఒక్కసారిగా పెరిగాయి. యుద్దం త్వరలో ముగుస్తుందనే ట్రంప్ వ్యాఖ్యలతో పెట్టుబడిదారులు
RCB ఫ్రాంచైజీ నుంచి తప్పుకున్న పూనావాలా..రేసులోకి వచ్చిన విప్రో అధినేత అజీమ్ ప్రేమ్జీ..
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) ఫ్రాంచైజీ యాజమాన్యంపై ఆసక్తి గల కన్సార్టియంలు బైండింగ్ బిడ్లను సమర్పించాయి. అయితే ఆదార్ పూనావాలా పోటీ నుండి వెనక్కి తగ్గారు. డియాజియో యొక్క భారతీయ విభాగం యునైటెడ్ స్పిరిట్స్ అనుబంధ సంస్థ అయిన రాయల్ ఛాలెంజర్స్ స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ (RCSPL) కోసం కనీసం రెండు బైండింగ్ బిడ్లను సమర్పించారని బహుళ
ఇరాన్ యుద్ధం త్వరలో ముగుస్తుంది.. ప్రపంచం మళ్లీ ప్రశాతంగా ఉంటుంది..ట్రంప కీలక వ్యాఖ్యలు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్తో కొనసాగుతున్న వివాదంపై సోమవారం విలేకరులతో మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ.. ఈ యుద్ధం త్వరలోనే ముగిసిపోతుంది. దీని ముగింపు తర్వాత ప్రపంచం మరింత సురక్షితంగా మారుతుందన్నారు. ఇది ఎక్కువ సమయం పట్టదు. ఇది ముగిసిన తర్వాత మనకు మరింత సురక్షితమైన ప్రపంచం లభిస్తుంది. ఇది చేయాల్సిన బాధ్యత నాకు ఉంది. నేను
హార్ముజ్ జలసంధి వివాదం..అమెరికాకు చైనా బిగ్ షాక్.. వెంటనే సైనిక చర్యలు ఆపాలని డిమాండ్..
పశ్చిమాసియాలో పెరుగుతున్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో హార్ముజ్ జలసంధి అంశం ప్రపంచ రాజకీయాల్లో మళ్లీ చర్చనీయాంశంగా మారింది. అంతర్జాతీయ రవాణా కోసం కీలకమైన ఈ జలమార్గాన్ని తెరిచి ఉంచడంలో సహకరించాలని Donald Trump చేసిన విజ్ఞప్తికి ప్రతిస్పందనగా చైనా.. అన్ని దేశాలకు సైనిక కార్యకలాపాలను వెంటనే నిలిపివేయాలని పిలుపునిచ్చింది. ప్రపంచ ఇంధన సరఫరాకు అత్యంత ప్రాముఖ్యమైన Strait
బంగారం ధరలు తగ్గినా.. లాభాలు రావాలంటే ఈ రేటుకు దిగేదాకా ఆగాల్సిందే.. ఆర్థిక నిపుణులు కీలక సూచన..
బంగారం ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. పశ్చిమాసియా రగులుతున్న రావణకాష్టంలా మారినా పసిడి ధరలపై దాని ప్రభావం అంతగా పడటం లేదు. అంతర్జాతీయంగా పరిస్థితులు ఆందోళనకరంగా మారినప్పటికీ బంగారం ధరలు కాస్త తగ్గుతున్నాయో తప్ప పెరగడం లేదు. ఈ మార్పుపై ఆర్థిక నిపుణులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. సాధారణంగా ప్రపంచ వ్యాప్తంగా పరిస్థితులు ఆందోళనకరంగా మారితే ముందుగా ప్రభావం
బెంగళూరు రియల్ ఎస్టేట్.. ఈ ఒక్క కారిడార్కు పుల్లు డిమాండ్.. ఇళ్లను ఎగబడి కొంటున్న ఇన్వెస్టర్లు..
Bengaluru real estate update: బెంగళూరు నగరంలో రియల్ ఎస్టేట్ జోరు ఊపందుకుంటోంది. భారతదేశ సిలికాన్ సిటీ, ఐటీ రాజధాని కావడంతో అందరూ ఇల్లు కొనేందుకు బెంగళూరును ఎంచుకుంటున్నారు. ఈ నేపథ్యంలో అక్కడ హౌస్ అమ్మకాలు గణనీయంగా పెరిగాయి. గత 5 ఏళ్ల నుంచి గృహ అమ్మకాలు పెరిగినట్లు తాజా నివేదికలో వెల్లడయింది. బెంగళూరు నగరంలో 2022-
దుబాయ్ ఎయిర్పోర్టు మూసివేత.. అత్యవసరంగా వెనక్కి మళ్లిన ఎమిరేట్స్ విమానాలు.. కారణం ఏంటంటే..
పశ్చిమాసియాలో ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలు మూడో వారానికి చేరాయి. పశ్చిమాసియాలో పొరుగుదేశాల్లో ఉన్న అమెరికా స్థావరాలపై ఇరాన్ ప్రతీకార దాడులు చేస్తోంది. డ్రోన్ దాడులతో అమెరికా స్థావరాలను ధ్వంసం చేస్తోంది. ఈ నేపధ్యంలో సోమవారం తెల్లవారుజామున దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో డ్రోన్ దాడి జరిగింది. ఒక డ్రోన్ ఇంధన ట్యాంక్ను లక్ష్యంగా
దేశంలో గ్యాస్ సంక్షోభం తీవ్ర రూపం దాల్చింది. పలు నగరాల్లో గ్యాస్ దొరక్క హోటళ్లు, రెస్టారెంట్లు మూతపడుతున్నాయి. అయితే ఈ సంక్షోభం కేవలం కమర్షియల్ వైపు ఉండటంతో సామాన్యుల వంట గతిలోకి ఇంకా రాలేదు. ఈనేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం అలర్ట్ అయింది. గ్యాస్ సంక్షోభం వినియోగదారుల దరి చేరకుండా ఉండేందుకు కొత్త ప్రకటన జారీ చేసింది. ఈ
హార్ముజ్ జలసంధిపై ట్రంప్ కన్ను.. నౌకల సేఫ్ రవాణా కోసం పలు దేశాలతో కూటమి ఏర్పాటు..
పశ్చిమాసియలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు మూడవ వారంలోకి ప్రవేశించాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా హార్ముజ్ జలసంధిపై దృష్టి సారించారు. ఇది పెర్షియన్ గల్ఫ్ నుండి ఓమన్ గల్ఫ్కు దాదాపు ఐదవ వంతు ప్రపంచ చమురు రవాణా జరిగే అత్యంత కీలకమైన మార్గంగా ఉంది. ఇరాన్ దీనిని దిగ్బంధం చేసే ప్రయత్నాలు చేస్తోంది. అయితే ప్రపంచ దేశాలు
బంగారం ధరలు తగ్గిపోతున్నాయి.. ఈ రోజు ఎంత ఢమాల్ అయిందంటే.. మార్చి 16, సోమవారం ధరలు ఇవే..
బంగారం ధరలు నేల చూపులు చూస్తున్నాయి. పశ్చిమాసియాలో నెలకున్న యుధ్ద మేఘాలు బులియన్ మార్కెట్ మీద అంతగా ప్రభావం చూపకపోవడంతో పసిడి ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. అయితే పెట్టుబడిదారుల్లో మాత్రం ధరల ఎప్పుడు పెరుగుతాయో మరెప్పుడు తగ్గుతాయో అనే ఆందోళన నెలకొంది. ఎందుకంటే భవిష్యత్తులో బంగారం ధరలు పెరిగే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు, పలు బ్యాంక్
Today Gold Silver Rate Live: బంగారం, వెండి ధరలు ఈ రోజు భారీగా పతనం.. ధరలు ఎలా ఉన్నాయో చెక్ చేయండి
ప్రపంచ మార్కెట్ల బలహీన సంకేతాల కారణంగా మార్చి 16న భారత్లో బంగారం, వెండి ధరలు భారీగా పతనం అయ్యే అవకాశం ఉంది. సోమవారం ఉదయం స్పాట్ గోల్డ్ ధర ఔన్సుకు $5,000 కీలక స్థాయి వద్దకు పడిపోయింది. అస్థిరంగా ఉన్న చమురు ధరలు, బలపడుతున్న డాలర్, పెరుగుతున్న బాండ్ ఈల్డ్స్ వంటి కారణాలతో ఇప్పటికే బంగారం ధరలు
బంగారం, వెండి ధరలు ఢమాల్.. పసిడి ధరలపై ప్రభావం చూపని ఇరాన్ యుద్ధం..ఇప్పుడు ఏం చేయాలంటే..
ఇరాన్ యుద్ధం మూడో వారంలోకి అడుగుపెడుతున్నందున ప్రపంచ మార్కెట్లో బంగారం, వెండి ధరల్లో ఈ రోజు పెద్ద మార్పు కనిపించింది. ఈ రోజు బంగారం ధరలు గణనీయంగా తగ్గడంతో భారత మార్కెట్లో కూడా ఇది ప్రతిబింబిస్తుంది. పసిడి ప్రియులు కాస్త ఊరట చెందేలా బంగారం ధరలు నేడు తగ్గుముఖం పట్టాయి. ఇక పెట్టుబడిదారులు అయితే బంగారం మీద
ఇరాన్ యుద్ధం.. ఎరువుల కొరతతో సంక్షోభంలోకి వ్యవసాయ రంగం..ప్రత్యామ్నాయ మార్గాలు వైపు కేంద్రం అడుగులు..
ఈ ఏడాది పశ్చిమాసియాలోని ఉద్రిక్త పరిస్థితులు అంతర్జాతీయ మార్కెట్లపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. ముఖ్యంగా హార్ముజ్ జలసంధి వంటి సముద్ర మార్గాల నిలిపివేత, భూభాగ రాజకీయ ఉద్రిక్తతలు లాజిస్టిక్స్ లో సమస్యలు భారతదేశానికి అనేక సమస్యలను సృష్టిస్తున్నాయి. ప్రపంచంలో అతిపెద్ద యురియా డీఎపి (DAP) దిగుమతిదారులలో భారత్ ఒకటిగా ఉండటం వల్ల.. ఈ అంతరాయాలు దేశీయ వ్యవసాయ
పశ్చిమాసియా యుద్ధ మేఘాలు బంగారం ధరల్లో తీవ్ర ప్రకంపనలు రేపుతున్నాయి. బులియన్ మార్కెట్ కుదేలవుతోంది. అంతర్జాతీయంగా పసిడి ధరలు ఆటుపోట్లను ఎదుర్కుంటున్నాయి. ఈ యుధ్దం ఇంకా కొనసాగే అవకాశాలు ఉండటంతో భవిష్యత్తులో బంగారం ధరల మార్పులపై పెట్టుబడిదారుల్లో ఆందోళన నెలకొంది. ఇక సామాన్యులయితే పసిడి ధరల పెరుగుదల చూసి కొనుగోలు వాయిదా వేసుకుంటున్నారు. ధరలు తగ్గాక కొనుగోలు
హైదరాబాద్లో గ్యాస్ సంక్షోభం.. రెండు రోజుల్లో రూ.50 కోట్లు నష్టం.. ఇంకా ఆందోళనకర అంశం ఏంటంటే..
అగ్రరాజ్యం అమెరికా-ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు ప్రపంచవ్యాప్తంగా ఇంధన సరఫరాలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో ఏర్పడిన ఎల్పీజీ (LPG) సంక్షోభం భారతదేశంలోని అనేక రంగాలను ప్రభావితం చేస్తోంది. ముఖ్యంగా హోటల్, రెస్టారెంట్ పరిశ్రమపై ఈ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. హైదరాబాద్ నగరంలో గ్యాస్ కొరత కారణంగా హోటళ్లు, రెస్టారెంట్లు, చిన్న తినుబండారాల వ్యాపారాలు
మీ బ్యాంక్ ఖాతాను క్లోజ్ చేయాలనుకుంటున్నారా? సింపుల్గా ఇలా చేస్తే చాలు!
చాలామంది ఉద్యోగాలు మారినప్పుడు లేదా కొత్త బ్యాంక్ అకౌంట్ తీసుకున్నప్పుడు పాత అకౌంట్ను అలాగే వదిలేస్తుంటారు. అయితే వినియోగించని బ్యాంక్ అకౌంట్లను అలాగే ఉంచడం వల్ల మినిమం బ్యాలెన్స్ పెనాల్టీలు, ఏటీఎం కార్డ్ ఛార్జీలు పడే అవకాశం ఉంది. అందుకే అవసరం లేని ఖాతాను సరిగ్గా మూసివేయడం ఉత్తమం. అసలు బ్యాంక్ అకౌంట్ ఎలా క్లోస్ చేయాలో
Dubai: దుబాయ్లో ఆస్తుల కొనుగోలు.. భారతీయులు తప్పక పాటించాల్సిన రూల్స్ ఇవే!
ఇటీవలి కాలంలో భారతీయులు దుబాయ్ (Dubai) లో ఎక్కువగా పెట్టుబడి పెట్టేందుకు ఇష్టపడుతున్నారు. సెలవుల్లో గడపడానికి సెకండ్ హోమ్ కావాలన్నా లేదా మంచి లాభాల కోసం ఇన్వెస్ట్మెంట్ చేయాలన్నా చాలామంది దుబాయ్ వైపు మొగ్గు చూపుతున్నారు. అయితే దుబాయ్లో ఇల్లు కొనడం ఎంత సులభమో, దానికి సంబంధించిన భారతీయ చట్టాలను పాటించడం అంతకంటే ముఖ్యం. చాలామందికి ఈ
మీ బ్యాంక్ ఖాతాలో డబ్బులు పోయాయా? ఇలా చేస్తే.. బ్యాంకే మీకు పరిహారం చెల్లిస్తుంది!
నేటి కాలంలో మనం ఉదయం లేచినప్పటి నుండి రాత్రి పడుకునే వరకు దాదాపు ప్రతి పనిని ఆన్లైన్ ప్లాట్ఫారమ్ల ద్వారానే చేస్తున్నాం. సరుకులు కొనడం నుండి స్నేహితులతో మాట్లాడటం, , ముఖ్యంగా బ్యాంకింగ్ లావాదేవీల వరకు అన్నీ డిజిటల్గా మారిపోయాయి. అయితే, మన జీవితాలు ఎంతగా డిజిటలైజ్ అవుతున్నాయో, అదే స్థాయిలో ఆన్లైన్ మోసాలు కూడా పెరిగిపోతున్నాయి.

22 C