India EU Trade Deal: యూరప్తో చారిత్రాత్మక ఒప్పందం! 'మదర్ ఆఫ్ ఆల్ డీల్స్'తో భారత్కు భారీ లాభం!
ప్రపంచ ఆర్థిక ముఖచిత్రాన్ని మార్చేసే దిశగా భారత్ ఒక భారీ అడుగు వేసింది. దాదాపు రెండు దశాబ్దాల నిరీక్షణకు తెరదించుతూ.. భారత్, యూరోపియన్ యూనియన్ (EU) మధ్య చారిత్రాత్మక స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (Trade Deal) కుదిరింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దీనిని 'మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ (Mother of all deals)' అని అభివర్ణించారు.
హైదరాబాద్ నుంచి బెంగళూరుకు ప్రయాణం 4 గంటలే.. ఆరు లేన్ల రహదారిగా నేషనల్ హైవే-44.. ఇంకో గుడ్ న్యూస్..
హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్లే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ప్రస్తుతం 8 నుంచి 9 గంటలు పడుతున్న ఈ ప్రయాణం త్వరలోనే దాదాపు 5 గంటలకు తగ్గే అవకాశం ఉంది.తాజాగా జాతీయ రహదారి-44 (NH-44) కు ఆధునీకరణ ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. దేశంలో అత్యంత రద్దీగా ఉండే అంతర్రాష్ట్ర మార్గాల్లోఈ రహదారి ప్రధానంగా ఉంది.
దేశ ఆర్థిక భవిష్యత్తును నిర్ణయించే బడ్జెట్ ప్రసంగం పార్లమెంట్లో వినిపించే వరకు అత్యంత రహస్యంగా ఉంటుంది. కానీ, భారత స్వతంత్ర చరిత్రలో ఒకే ఒక్కసారి ఈ రహస్యం ముందే పొక్కిపోయింది. బడ్జెట్ (Budget 2026) కోసం యావత్ భారత్ సిద్ధమవుతున్న వేళ, 1950లో జరిగిన ఆ ఆసక్తికరమైన సంఘటన గురించి మనం తప్పక తెలుసుకోవాలి. ఒక్క చిన్న
Budget 2026: హల్వా వేడుక అంటే ఏంటి? ఈ తియ్యని సంప్రదాయం వెనుక ఉన్న రహస్యాలేంటి?
భారతదేశంలో ఏదైనా శుభకార్యం మొదలుపెట్టే ముందు 'నోరు తీపి' చేసుకోవడం మన ఆచారం. మరి దేశ ఆర్థిక గమనాన్ని నిర్దేశించే కేంద్ర బడ్జెట్ లాంటి కీలక ప్రక్రియ ముగింపు దశకు చేరుకున్నప్పుడు తీపి ఉండాల్సిందే కదా! అందుకే ప్రతి ఏటా ఆర్థిక శాఖ Budget 2026 కి ముందు 'హల్వా వేడుక'ను నిర్వహిస్తుంది. మంగళవారం నాడు ఆర్థిక
బంగారం దెబ్బకు డాలర్ విలవిల.. కుప్పకూలిన విలువ.. ట్రేడ్ వద్దంటున్న బ్రిక్స్ దేశాలు..
Gold vs Dollar:అంతర్జాతీయంగా ఆర్థిక పరిస్థితులు శరవేగంగా మారిపోతున్నాయి. అగ్ర దేశాలు తీసుకుంటున్న నిర్ణయాలు ఈ మార్పులను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. ముఖ్యంగా అధికారంలోకి వచ్చిన తర్వాత అమెరికా అధ్యక్షుడు తీసుకున్న నిర్ణయాలు ప్రపంచ దేశాలను కలవరపాటుకు గురి చేస్తున్నారు. టారిఫ్ మీద ట్రంప్ ప్రకటించిన యుద్ధం ఇతర దేశాలతో పాటు అమెరికా మీద కూడా తీవ్రమైన
Budget 2026: బడ్జెట్ రోజు స్టాక్ మార్కెట్ ఎలా ఉంటుంది? గడిచిన పదేళ్ల రికార్డులు ఇవే..
స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు ఫిబ్రవరి 1 అంటే ఒక పండగ లాంటిది. కానీ, గత కొన్ని ఏళ్లుగా ఆ పండగ ఉత్సాహం మార్కెట్ లో కనిపించడం లేదు. బడ్జెట్ (Budget 2026) దగ్గరపడుతున్న వేళ ఇన్వెస్టర్లంతా ఈసారైనా మార్కెట్ పరుగులు పెడుతుందా? అని ఆశగా ఎదురుచూస్తున్నారు. అయితే గడిచిన పదేళ్ల గణాంకాలు చూస్తే ఒక చేదు నిజం
Hyderabad: రద్దీ పెరుగుతోంది! పొల్యూషన్ తగ్గుతోంది! గ్రేటర్ సిటీలో మొదలైన సైలెంట్ విప్లవం!
మన హైదరాబాద్ (Hyderabad) ఇప్పుడు కేవలం ఐటీ హబ్ మాత్రమే కాదు, దేశంలోనే అత్యంత వేగంగా విస్తరిస్తున్న మెగా మెట్రో సిటీ కూడా. సిటీ ఎంత వేగంగా పెరుగుతుందో, ట్రాఫిక్ సమస్యలు కూడా అంతే వేగంగా పెరుగుతున్నాయి. తద్వారా సిటీలో పొల్యూషన్ కూడా పెరుగుతుంది. అయితే, ఆశ్చర్యకరంగా హైదరాబాద్ పొల్యూషన్ తగ్గుతుందని రిపోర్ట్ లు చెప్తున్నాయి. నగరాన్ని
రేపు తేలనున్న అమెరికా ఆర్థిక భవిష్యత్తు.. ఫెడరల్ రిజర్వ్ పాలసీ కమిటీ సమావేశం పైనే అందరి కన్ను..
Next Fed Meeting in January: ఫెడరల్ రిజర్వ్ పాలసీ కమిటీ (FOMC) బుధవారం సమావేశమవుతోంది. ఇటీవలి నెలల్లో వరుసగా వడ్డీ రేట్ల కోతలు చేసిన తర్వాత.. ఈ సమావేశంలో అమెరికా సెంట్రల్ బ్యాంక్ కీలక వడ్డీ రేటును స్థిరంగా ఉంచుతుందని మార్కెట్లు విస్తృతంగా అంచనా వేస్తున్నాయి. ప్రస్తుతం ఫెడరల్ నిధుల రేటు 3.5 శాతం నుంచి
శాంతించిన బంగారం ధరలు.. భారీ ర్యాలీకి ఒక్కసారిగా బ్రేక్.. జనవరి 27, మంగళవారం ధరలు ఇవే..
గత కొన్ని వారాలుగా బంగారం ధరలు భారీగా పెరిగిన తర్వాత ఈ రోజు కాస్త విరామం తీసుకున్నాయి. భారతదేశంలో బంగారం ధరలు ఈ రోజు కదలకుండా ఉండిపోయాయి. ఈ ఏడాది బంగారం వరుసగా రికార్డులను బద్దలు కొట్టడంతో కొనుగోలుదారులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. వెంటనే కొనుగోళ్లు చేయకుండా వెనకడుగు వేశారు. జనవరి 2026 నెలలోనే బంగారం ధరలు
భారత్-ఈయూ వాణిజ్య ఒప్పందం..నేడు ప్రధాని మోదీ నేతృత్వంలో శిఖరాగ్ర సమావేశం.. అమెరికా కీలక వ్యాఖ్యలు
భారత ప్రధాని నరేంద్ర మోదీ ఈరోజు న్యూఢిల్లీలో జరుగుతున్న 16వ యూరోపియన్ యూనియన్-భారత్ (EU-India) శిఖరాగ్ర సమావేశానికి ఆతిథ్యం ఇవ్వనున్నారు. ఈ కీలక సమావేశంలో యూరోపియన్ యూనియన్ తరఫున యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు ఆంటోనియో కోస్టా, యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లేయన్ పాల్గొననున్నారు. భారత్-EU మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడమే
అమెజాన్ లేఆప్స్.. 16 వేల మంది ఉద్యోగులు బయటకు.. 2026 చివరి నాటికి 30 వేల మంది ఉద్యోగులు టార్గెట్..
గ్లోబల్ టెక్ దిగ్గజం అమెజాన్ ఈ వారంలో మరో పెద్ద రౌండ్ భారీ ఉద్యోగుల తొలగింపులకు సిద్ధమవుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. తాజా నివేదికల ప్రకారం.. జనవరి 27న కంపెనీ కొత్త రౌండ్ లేఆఫ్స్ను ప్రకటించే అవకాశం ఉంది. ఈ దశలో ప్రపంచవ్యాప్తంగా దాదాపు 16 వేల మంది ఉద్యోగులు ప్రభావితమయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు. ఈ చర్య
బంగారం ధరల పెరుగుదలపై మరో బాంబు పేల్చిన కియోసాకి.. రూ.10 గ్రాములు ధర రూ.8.68 లక్షలకు..
అంతర్జాతీయ బంగారం మార్కెట్లో జనవరి 26న పసిడి ధరలు భగ్గుమన్నాయి. తొలిసారిగా స్పాట్ బంగారం ధర ఔన్సుకు 5 వేల డాలర్ల మైలురాయిని దాటింది. ఇది బంగారం ధరల చరిత్రలో ఒక కీలక మలుపుగా ఆర్థిక విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఈ స్థాయిలో చూసినట్లయితే.. భారతీయ మార్కెట్లో 10 గ్రాముల Gold ధర రూ.1.60 లక్షలకుపైగా చేరినట్టేనని చెప్పవచ్చు.
ఐదు రోజుల పని దినాల విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ..నేడు దేశ వ్యాప్తంగా బ్యాంకు ఉద్యోగ సంఘాలు సమ్మెకు పిలుపునిచ్చాయి. ఈ నేపథ్యంలో జనవరి 27, 2026 (మంగళవారం) న భారతదేశం అంతటా అనేక బ్యాంకులు మూత పడనున్నాయి. ఈ సమ్మెకు యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (UFBU)పిలుపునిచ్చింది. ఇది తొమ్మిది ప్రధాన బ్యాంకు
బంగారం ధర కుప్పకూలాల్సిన సమయం ఎందుకు మిస్ అయింది.. ఇంత అకస్మాత్తుగా ఎందుకు పెరిగింది.. కారణాలు ఇవే..
బంగారం ధరలు భారీగా పెరిగిన తర్వాత కాస్త విరామం తీసుకున్నాయి. అంతర్జాతీయంగా స్పాట్ బంగారం ధరలు ఔన్స్కు 5 వేల డాలర్ల స్థాయికి రాకెట్ వేగంతో చేరుకున్నాయి. భారతదేశంలో 10 గ్రాముల బంగారం ధర గత వారం రూ. 1,50,000ను దాటింది. ఇది కేవలం ప్రపంచ మార్కెట్ల ప్రభావమే కాకుండా, దేశీయ కరెన్సీ పరిస్థితులు కూడా బలంగా
బంగారం ధరలు తగ్గాయి.. అయినా కొనుగోలుకు దూరంగా ఉండాలంటున్న నిపుణులు.. జనవరి 26, సోమవారం ధరలు ఇవే..
బంగారం ధరలో దేశంలో మునుపెన్నడూ లేని స్థాయిలో దూసుకుపోతున్నాయి. ఆసియా మార్కెట్లలో ఈ రోజు రికార్డు స్థాయిలో ట్రేడ్ అవుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న అనిశ్చితితో పసిడి ధరలు నింగిని తాకుతున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయాలతో ప్రపంచ దేశాలు ఉలిక్కి పడుతున్నాయి. టారిఫ్ విషయంలో ట్రంప్ తీసుకున్న నిర్ణయాలు కలవరపాటుకు గురి చేస్తున్నాయి.
gold: బ్యాంక్ లాకర్లో బంగారం దాస్తున్నారా? ఈ షాకింగ్ నిజం తెలిస్తే నిద్రపోరు!
చాలామంది తమ దగ్గర ఉన్న ఖరీదైన బంగారు (gold) ఆభరణాలను ఇంట్లో ఉంచడం రిస్క్ అని భావించి బ్యాంక్ లాకర్లను ఆశ్రయిస్తారు. బ్యాంక్ లాకర్ అంటే అత్యంత భద్రత కలిగిన చోటు అని మనందరి నమ్మకం. ఫిజికల్ సేఫ్టీ పరంగా ఇది నిజమే అయినప్పటికీ, ఒకవేళ ఏదైనా అనుకోని ప్రమాదం జరిగి మీ నగలు పోతే బ్యాంకులు
చైనాలో వేయి టన్నుల బంగారు నిక్షేపాల గని వెలుగులోకి.. ఒక్కసారిగా షాక్లోకి వెళ్లిన ప్రపంచ దేశాలు..
డ్రాగన్ కంట్రీ ప్రపంచంలోనే అత్యంత పెద్దదైన, భారీ బంగారు నిక్షేపాల గనిని కనుగొంది. చైనాలోని మధ్య భాగంలో గల హునాన్ ప్రావిన్స్లో ఈ అత్యంత విలువైన ఖనిజ నిక్షేపం ఉన్నట్లు చైనా ప్రభుత్వం అధికారికంగా నిర్ధారించింది. ఈ Gold సంపద చైనా ఆర్థిక వ్యవస్థతో పాటు హైటెక్ తయారీ రంగాలకు కీలకమైన బంగారం వంటి వనరుపై దేశానికి
చుక్కలు చూపిస్తున్న బంగారం ధరలు.. ఆసియా మార్కెట్లలో రికార్డు స్థాయిని తాకిన పసిడి రేట్లు..
సోమవారం ఆసియా ట్రేడింగ్ సెషన్ ప్రారంభమైన వెంటనే బంగారం ధర (XAU/USD) భారీగా పెరిగి ఔన్స్కు సుమారు 5,045 డాలర్ల వద్ద చరిత్రాత్మక గరిష్ట స్థాయిని తాకింది. అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, అలాగే అమెరికా ఫెడరల్ రిజర్వ్ (Fed) భవిష్యత్ వడ్డీ విధానాలపై అనిశ్చితి నేపథ్యంలో పెట్టుబడిదారులు సురక్షిత పెట్టుబడిగా భావించే బంగారంపై
PF ఖాతాదారులకు పండగే! ఏప్రిల్ నుండి కొత్త పోర్టల్! EPFO 3.0 లో అన్నీ కొత్త రూల్స్!
ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (EPFO) తన వ్యవస్థను పూర్తిగా ప్రక్షాళన చేసేందుకు సిద్ధమైంది. 'EPFO 3.0' పేరుతో రాబోతున్న ఈ కొత్త వెర్షన్ ద్వారా కోట్లాది మంది సభ్యులకు అందించే సేవలను మరింత వేగవంతం చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇది కేవలం పాత సాఫ్ట్వేర్ అప్ డేట్ మాత్రమే కాదు, పీఎఫ్ వ్యవస్థను ఒక ఆధునిక
Layoffs: నలభై దాటిన వారిని టార్గెట్ చేస్తున్న లేఆఫ్స్! రిటైర్మెంట్ వయసు మారిపోతుందా?
సాధారణంగా 40 ఏళ్లు అంటే కెరీర్లో నిలదొక్కుకుని, కుటుంబ బాధ్యతలు పెరిగే వయసు. కానీ నేటి టెక్ , కార్పొరేట్ రంగాల్లో ఈ 40 ఏళ్లే అత్యంత ప్రమాదకరమైన జోన్గా మారుతోంది. ఒకప్పుడు 58 లేదా 60 ఏళ్లకు రిటైర్మెంట్ ఉండేది. కానీ, ఇప్పుడు లేఆఫ్స్ (Layoffs) పుణ్యమా అని 40 ఏళ్లకే చాలామంది బలవంతంగా ఇంటికి
Real Estate: సామాన్యుడికి దూరమవుతున్న 3BHK కల.. కొత్త రిపోర్టులో విస్తుపోయే నిజాలు!
భారతదేశంలోని మెట్రో నగరాల్లో సొంత ఇల్లు, ముఖ్యంగా 3BHK ఫ్లాట్ కొనడం అనేది ఇప్పుడు ఒక అసాధ్యమైన పనిగా మారుతోంది. పెరిగిన డిమాండ్, అంతకు మించి పెరిగిన ధరలు మధ్యతరగతి కుటుంబాల బడ్జెట్ను తలకిందులు చేస్తున్నాయి. 'స్క్వేర్ యార్డ్స్' (Square Yards) సంస్థ ఇటీవల విడుదల చేసిన ఫ్రమ్ ఆస్పిరేషన్ టు రియాలిటీ అనే నివేదిక ప్రకారం..
gold: గోల్డ్, సిల్వర్ అని టైం వేస్ట్ చేయకండి! దీని మీద ఫోకస్ పెట్టండి! సీఈవో షాకింగ్ అడ్వైజ్!
ప్రస్తుతం బంగారం, వెండి ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. సామాన్యుల నుంచి ఇన్వెస్టర్ల వరకు అందరూ పసిడి కొనుగోలుపైనే దృష్టి పెడుతున్నారు. అయితే, బెంగళూరు (Bengaluru) కు చెందిన ప్రముఖ ఆప్షన్స్ ట్రేడింగ్ ప్లాట్ఫారమ్ 'సెన్సిబుల్' (Sensibull) వ్యవస్థాపకుడు అబిద్ హసన్ మాత్రం యువతకు ఒక విభిన్నమైన సలహా ఇచ్చారు. బంగారం (gold), వెండి(silver) వంటి లోహాల ధరల
Budget 2026: డెలివరీ బాయ్స్ నుండి ఫ్రీలాన్సర్ల వరకు.. బడ్జెట్పై గిగ్ వర్కర్ల భారీ ఆశలు!
భారతదేశంలో గిగ్ ఎకానమీ శరవేగంగా విస్తరిస్తోంది. డెలివరీ పార్ట్నర్లు, క్యాబ్ డ్రైవర్లు, ఫ్రీలాన్సర్లు ఇలా కోట్లాది మంది ఈ రంగంపైనే ఆధారపడి బతుకుతున్నారు. అయితే వీరికి స్థిరమైన ఆదాయం కానీ, సామాజిక భద్రత కానీ లేకపోవడం పెద్ద సమస్యగా మారింది. ఈ నేపథ్యంలో రాబోయే బడ్జెట్ (Budget 2026) పై ఈ వర్గాలన్నీ ఆశలు పెట్టుకున్నాయి. ముఖ్యంగా
మీ అకౌంట్లో డబ్బులు లేకపోయినా UPI పేమెంట్స్ చేయొచ్చు! ఈ కొత్త ట్రిక్ మీకు తెలుసా?
ప్రస్తుత రోజుల్లో ప్రతి చిన్న ఖర్చుకూ మనం యూపీఐ (UPI) పేమెంట్స్ పైనే ఆధారపడుతున్నాం. కానీ, ఏదైనా ఎమర్జెన్సీ సమయంలో పేమెంట్ చేయాల్సి వచ్చినప్పుడు.. అకౌంట్ లో బ్యాలెన్స్ లేకపోతే వచ్చే టెన్షన్ అంతా ఇంతా కాదు. స్నేహితులనో, బంధువులనో అడగలేని పరిస్థితిలో ఉన్నప్పుడు ఈ సమస్య మరింత ఇబ్బందిగా మారుతుంది. అయితే, డిజిటల్ పేమెంట్ రంగంలో
Hyderabad: నాంపల్లి రోడ్డులో నయా మ్యాజిక్! దేశంలోనే మొట్టమొదటి ఆటోమెటిక్ మల్టీ లెవల్ పార్కింగ్!
భాగ్యనగర వాసులకు, ముఖ్యంగా నాంపల్లి వంటి అత్యంత రద్దీ ప్రాంతాల్లో తిరిగే వారికి ఒక తీపి కబురు. గత కొన్నేళ్లుగా వేధిస్తున్న పార్కింగ్ సమస్యలకు పరిష్కారంగా హైదరాబాద్ (Hyderabad) లో దేశంలోనే మొట్టమొదటి పూర్తిస్థాయి ఆటోమేటెడ్ మల్టీ లెవల్ పార్కింగ్ (MLP) కాంప్లెక్స్ సిద్ధమైంది. ఆదివారం (జనవరి 25) నుండి ఇది ప్రజలకు అందుబాటులోకి రానుంది. {image-inside600-2026-01-25t101217-149-1769317456.jpg
Budget 2026: కంపెనీలకు ఒక రూల్.. సామాన్యుడికి మరో రూలా? బడ్జెట్లో ఇది ఉండాల్సిందే అంటూ డిమాండ్!
ఫిబ్రవరి 1వ తేదీ దగ్గర పడుతుందంటే చాలు, సామాన్యుడి కళ్లు ఢిల్లీ వైపు చూస్తుంటాయి. వచ్చే బడ్జెట్ (Budget 2026) లోనైనా తమకు కాస్త ఊరట లభిస్తుందా? అని ఎదురుచూడటం మధ్యతరగతి వర్గాలకు అలవాటుగా మారిపోయింది. ఈ క్రమంలో ప్రముఖ చార్టర్డ్ అకౌంటెంట్ హిమాంక్ సింగ్లా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. శాలరీ తీసుకునే వ్యక్తులు
బంగారం ధరల పెరుగుదలపై బ్యాంక్ ఆఫ్ అమెరికా షాకింగ్ నివేదిక.. ఈ ఏడాది పసిడి పెరుగుదల ఎలా ఉంటుందంటే..
అంతర్జాతీయ మార్కెట్లో బంగారం హాట్ టాఫిక్ గా మారింది. మునుపెన్నడూ లేని స్థాయిలో ధరలు భారీగా పెరుగుతున్నాయి. సామాన్యులు బంగారం గురించి ఆలోచించాలంటేనే వణికిపోయే పరిస్థితులు నెలకొన్నాయి. పసిడి ప్రియులు ఈ ధరల పెరుగుదల చూసి లబోదిబోమనే పరిస్థితి నేడు కనిపిస్తోంది. ఈ పరిస్థితులు ఇలా ఉంటే భవిష్యత్ బంగారం ధరల పెరుగుదలపై పలు సంస్థలు ఇస్తున్న
దేశంలో పసిడి ధరలు ఆగనంటున్నాయి. సామాన్యుడు బంగారం పేరెత్తాలంటనే భయపడే పరిస్థితులు కనిపిస్తున్నాయి. అయితే తాజాగా బంగారం ధరల పెరుగుదలపై వచ్చిన అంచనాలు పసిడి ప్రియుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నాయి. గోల్డ్మన్ సాచ్స్ విడుదల చేసిన తాజా అంచనాల ప్రకారం.. 026 నాటికి బంగారం ధర రూ.2 లక్షల దిశగా పయనించే అవకాశం ఉందని పేర్కొంది. బలమైన
బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఉబర్, ఓలా, రాపిడో సర్వీసులపై నిషేధం ఎత్తేసిన హైకోర్టు..
బెంగళూరు నగర ప్రయాణికులకు గుడ్ న్యూస్..బైక్ టాక్సీలపై విధించిన నిషేధాన్ని కర్ణాటక హైకోర్టు శుక్రవారం (జనవరి 23) రద్దు చేసింది. ఈ తీర్పుతో ఉబర్, ఓలా, రాపిడో వంటి యాప్-ఆధారిత అగ్రిగేటర్లు మరోసారి బెంగళూరు సహా రాష్ట్రవ్యాప్తంగా బైక్ టాక్సీ సేవలను ప్రారంభించేందుకు మార్గం సుగమమైంది. ట్రాఫిక్ సమస్యలు, చివరి మైలు కనెక్టివిటీ లోపం వంటి సవాళ్లను
వెండి ధరల పెరుగుదల వెనుక భారీ కుట్ర.. వెంటనే విచారణ జరపాలని కేంద్రానికి AIJGF లేఖ..
మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX)లో వెండి ధరలు ఇటీవల అకస్మాత్తుగా భారీగా పెరగడం దేశవ్యాప్తంగా లోహాల రంగంలో తీవ్ర ఆందోళనను రేకెత్తించింది. ముఖ్యంగా వెండి ఫ్యూచర్స్ ధరలు అంతర్జాతీయ స్పాట్ ధరలు, దేశీయ బెంచ్మార్క్లతో పోలిస్తే నమ్మశక్యం కాని రీతిలో ఎక్కువగా ట్రేడ్ అవుతున్నాయనే అంశం పరిశ్రమ వర్గాలను కలవరపెడుతోంది. ఈ నేపథ్యంలో ఆల్ ఇండియా జ్యువెలర్స్
ప్రపంచవ్యాప్తంగా వాతావరణ మార్పు ప్రభావాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. తీవ్రమైన ఉష్ణోగ్రతలు, అసాధారణ వర్షపాతం, వరదలు, కరవులు వంటి పరిణామాలు దేశాల ఆర్థిక వ్యవస్థలపై తీవ్ర ఒత్తిడిని సృష్టిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో కార్బన్ ఆధారిత ఇంధనాల నుంచి బయటకు వచ్చి స్వచ్ఛమైన, స్థిరమైన శక్తి వనరుల వైపు మారాల్సిన అవసరం ఉంది. ఇక్కడే గ్రీన్ హైడ్రోజన్ ప్రాముఖ్యత మొదలవుతుంది.
గ్లోబల్ బెస్ట్ సెల్లర్ బుక్ రిచ్ డాడ్ పూర్ డాడ్ రచయిత రాబర్ట్ కియోసాకి మరోసారి తన చురుకైన అభిప్రాయాలతో పెట్టుబడిదారుల దృష్టిని ఆకర్షించారు. బంగారం, వెండి లేదా క్రిప్టోకరెన్సీల ధరలు ఎక్కడికి వెళ్లినా పట్టించుకోనని తెలిపాడు. దీనిపై సామాజిక మాధ్యమం Xలో ఆయన చేసిన తాజా పోస్ట్ విస్తృత చర్చకు దారి తీసింది. నేను బంగారం,
దేశంలో బంగారం ధరలు భగ్గుమంటున్నాయి. ముట్టుకుంటే షాక్ కొడుతున్నాయి. అంతర్జాతీయంగా పరిస్థితులు ఉద్రిక్త కరంగా మారే సూచనలతో పసిడి ధరలు నింగిని తాకుతున్నాయి. ఈ వారంలోనే బంగారం ధరలు భారీగా పెరిగాయి. దేశంలో మునుపెన్నడూ లేని విధంగా గరిష్ఠ స్థాయికి ధరలు చేరుకున్నాడు. దీనికి ప్రధాన కారణం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు అని
వెండి ధరలు తగ్గేదేలే.. ఈ రోజు కూడా భారీగానే.. కొంపలు ముంచుతున్న అమెరికా ఈక్విటీ మార్కెట్లు..
జనవరి 23, 2026 న విడుదలైన తాజా మార్కెట్ సమాచారం ప్రకారం.. అమెరికా ఈక్విటీ మార్కెట్లు ప్రస్తుతం స్పష్టమైన దిశ లేకుండా అనిశ్చితి మధ్య మూవ్ అవుతున్నాయి. వినియోగదారుల భావన కొంత మెరుగుపడినట్లు తాజా డేటా సూచిస్తున్నప్పటికీ.. ఆ సానుకూలత స్టాక్ మార్కెట్లలో పూర్తిగా కనిపించడం లేదు. వారాంతానికి చేరేసరికి ప్రధాన సూచీలు మిశ్రమంగా ముగిశాయి. S&P
బంగారం ధరలు కుప్పకూలబోతున్నాయి.. తొందరపడి కొనకండి.. గోల్డ్మన్ సాచ్స్ తాజా నివేదిక ఇదిగో..
ప్రపంచ ఆర్థిక మార్కెట్లను ఇటీవల కాలంలో అనేక అంశాలు ప్రభావితం చేస్తున్నాయి. రూపాయి రికార్డు స్థాయిలో కనిష్టానికి పడిపోవడం, విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు (FIIలు) భారత మార్కెట్ల నుంచి డబ్బును ఉపసంహరించుకోవడం, రిలయన్స్ ఇండస్ట్రీస్ (RIL) వంటి హెవీవెయిట్ కంపెనీల ఫలితాలు ఆశించిన స్థాయిలో లేకపోవడం, అలాగే గ్రీన్ల్యాండ్ చుట్టూ పెరుగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు.. ఇవన్నీ
బంగారం, వెండి ధరల పెరుగుదల మధ్య కుప్పకూలుతున్న బిట్ కాయిన్ విలువ.. ఆందోళనలో పెట్టుబడిదారులు..
ప్రపంచవ్యాప్తంగా ఈక్విటీ మార్కెట్లు, బంగారం, వెండి వంటి లోహాలు భారీగా ర్యాలీని కొనసాగిస్తున్నాయి. అయితే ఇదే సమయంలో Bitcoin (క్రిప్టో BTC) మాత్రం 90 వేల డాలర్ల స్థాయిలోనే కదలకుండా నిలిచిపోయింది. సంప్రదాయ మార్కెట్లలో బలమైన సానుకూల ధోరణి ఉన్నా, క్రిప్టో మార్కెట్ ఆ ర్యాలీలో పాల్గొనకపోవడం పెట్టుబడిదారులలో పలు సందేహాలను రేకెత్తిస్తోంది. చారిత్రకంగా చూస్తే.. క్రిప్టో
గత ఏడాది కాలంగా కమోడిటీ మార్కెట్లో వెండి (Silver) అడ్డూ అదుపు లేకుండా దూసుకుపోతోంది. కేవలం 12 నెలల కాలంలోనే వెండి ఏకంగా 200 శాతానికి పైగా వృద్ధిని నమోదు చేసి, ఇన్వెస్టర్లకు కాసుల వర్షం కురిపించింది. ఇదే సమయంలో బంగారం కేవలం 80 శాతం మాత్రమే పెరిగింది. అయితే ఇంతటి భారీ ర్యాలీ తర్వాత ఇప్పుడు
SIP ఆపేయాలనుకుంటున్నారా? ఈ సక్సెస్ స్టోరీ చదివితే మీ నిర్ణయం మార్చుకుంటారు!
ప్రస్తుతం స్టాక్ మార్కెట్ ఒడిదుడుకులను చూసి చాలా మంది రిటైల్ ఇన్వెస్టర్లు భయపడిపోతున్నారు. మార్కెట్ పడిపోతున్నప్పుడు తమ SIP (Systematic Investment Plan) ఆపేయాలా లేదా తాత్కాలికంగా నిలిపివేయాలా? అని ఆలోచిస్తుంటారు. కానీ, తాజాగా 'రెడ్డిట్' (Reddit) లో వైరల్ అవుతున్న ఒక ఇన్వెస్టర్ అనుభవం చూస్తే, మార్కెట్ టైమింగ్ కంటే ఓపిక (Patience) ఎంత ముఖ్యమో
Budget 2026: సామాన్యుడి ఆరోగ్యానికి బడ్జెట్ భరోసా ఇస్తుందా? ఆసుపత్రి ఖర్చులు తగ్గే ఛాన్స్ ఉందా?
భారతదేశం మరో కీలకమైన ఘట్టానికి సిద్ధమవుతోంది. మరికొద్ది రోజుల్లో ఆర్థిక మంత్రి బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు. రాబోతున్న ఈ కేంద్ర బడ్జెట్ (Budget 2026) పై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. ముఖ్యంగా ఆరోగ్య రంగం (Healthcare Sector) ఈసారి బడ్జెట్ నుండి విప్లవాత్మక మార్పులను కోరుకుంటోంది. కేవలం ఆసుపత్రులు కట్టడమే కాకుండా, పేషెంట్లకు సులభంగా అలాగే తక్కువ
iPhone 18 సిరీస్లో భారీ మార్పులు.. ధరలు పెరగడమే కాదు.. లాంచ్ డేట్లోనూ పెద్ద ట్విస్ట్!
ప్రపంచవ్యాప్తంగా టెక్ ప్రియులు అత్యంత ఆసక్తిగా ఎదురుచూసే స్మార్ట్ఫోన్ సిరీస్ ఏదైనా ఉందంటే అది ఆపిల్ ఐఫోన్ మాత్రమే. అయితే రాబోయే iPhone 18 సిరీస్ విషయంలో ఆపిల్ ఒక సంచలన నిర్ణయం తీసుకోబోతున్నట్లు సమాచారం. ఈసారి రాబోయే ఫోన్ల ధరలు భారీగా పెరగడమే కాకుండా, లాంచ్ అయ్యే విధానంలో కూడా ఆపిల్ తన సంప్రదాయాన్ని మార్చుకోబోతోంది.
నేటి కాలంలో నెలకు లక్షల్లో జీతం వచ్చినా నెలాఖరు వచ్చేసరికి చేతిలో చిల్లిగవ్వ మిగలడం లేదని బాధపడేవారు చాలా మంది ఉంటారు. కానీ, బెంగళూరు (Bengaluru) నగరంలో ఒక సాధారణ ఉద్యోగిగా కెరీర్ ప్రారంభించి, నేడు ఉన్నత స్థితిలో ఉన్న మీనల్ గోయెల్ అనే చార్టర్డ్ అకౌంటెంట్ (CA) పంచుకున్న తన జీవిత అనుభవం ఇప్పుడు సోషల్
Gold: షాకిస్తున్న ప్లాటినం రేట్లు.. ఒక్కసారిగా ఆల్ టైమ్ హై రికార్డ్! ఎలా ఇన్వెస్ట్ చేయాలి?
ప్రపంచ మార్కెట్లలో ఇప్పుడు ప్లాటినం (Platinum) హవా నడుస్తోంది. సాధారణంగా మనం బంగారం, వెండి ధరల గురించి ఎక్కువగా మాట్లాడుకుంటాం. కానీ, నేడు ప్లాటినం తన చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా సరికొత్త గరిష్ట స్థాయిని తాకింది. జనవరి 23, శుక్రవారం నాడు స్పాట్ ప్లాటినం ధర 0.4% పెరిగి ఔన్సుకు ఏకంగా 2,639.40 డాలర్లకు చేరుకుంది.
ఐటీ ఉద్యోగులకు మళ్ళీ షాక్.. అమేజాన్లో వేల సంఖ్యలో ఉద్యోగాల కోత? అసలు ఏం జరుగుతోంది?
ప్రస్తుతం సాఫ్ట్వేర్ ఇంజనీర్ల గుండెల్లో రైళ్ళు పరిగెడుతున్నాయి. కొత్త ఏడాదిలో అమేజాన్ సంచలన నిర్ణయం తీసుకోనుంది. ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ (Amazon) తన ఉద్యోగులకు మరోసారి గట్టి షాక్ ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. గత రెండు మూడేళ్లుగా ప్రపంచవ్యాప్తంగా సాఫ్ట్వేర్, టెక్ రంగాల్లో లే ఆఫ్స్ (layoffs) భయం వెంటాడుతూనే ఉంది. ఇప్పుడు తాజాగా అందుతున్న సమాచారం
పెట్టుబడిదారులకు నమ్మకమైన ఆస్తిగా నిలిచే బంగారం.. నేడు (జనవరి 23, 2026) చరిత్రలోనే సరికొత్త రికార్డును సృష్టించింది. శుక్రవారం ఉదయం నుంచే మార్కెట్ లో పసిడి ధరలు ఉరుకులు పెడుతున్నాయి. అంతర్జాతీయ ఉద్రిక్తతలు అలాగే డాలర్ బలహీనపడటంతో సురక్షితమైన పెట్టుబడిగా భావించే బంగారం (gold) పై ఒక్కసారిగా ఒత్తిడి పెరిగింది. ఫలితంగా దేశీయ ఫ్యూచర్స్ మార్కెట్ లో
భాగ్యనగరం శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. పెరిగిన జనాభా, వాహనాల రద్దీతో హైదరాబాద్ (Hyderabad) రోడ్లపై ప్రయాణం అంటేనే వాహనదారులు భయపడిపోయే పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఐటీ కారిడార్లు, శివారు ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ ఓ నిత్యకృత్యంగా మారింది. అయితే ఈ సమస్యలన్నింటికీ శాశ్వత పరిష్కారం చూపేలా తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. దాదాపు రూ. 2,254
బంగారం పెరుగుదలపై నిజమవుతున్న బ్రహ్మంగారి అంచనాలు.. మహిళలు పసిడి మంగళసూత్రాలకు బదులుగా..
భవిష్యత్తులో జరిగే పరిణామాలను శతాబ్దాల ముందే ఊహించిన మహానుభావులలో బ్రహ్మంగారు ఒకరు అని చాలామంది ఇప్పటికీ విశ్వసిస్తాుంటారు. కాలం, విధి, సమాజ మార్పులపై ఆయన చేసిన ప్రవచనాలు నేటి రోజుల్లో నిజమవుతున్నాయని అనేక ఉదాహరణలు భక్తులతో పాటుగా పరిశోధకులు చూపుతుంటారు. ఈ నేపథ్యంలో ఇటీవల కాలంలో ఎక్కువగా చర్చకు వస్తున్న బ్రహ్మంగారి అంచనాలలో ఒకటి.. మహిళల మంగళసూత్రాలు,
Budget 2026: రైతన్నలకు గుడ్ న్యూస్ రాబోతోందా? బడ్జెట్లో వ్యవసాయ రంగం ఆశిస్తున్న 3 మార్పులు ఇవే!
దేశవ్యాప్తంగా సామాన్యుల నుండి పారిశ్రామికవేత్తల వరకు అందరూ ఇప్పుడు బడ్జెట్ (Budget 2026) వైపు ఆశగా చూస్తున్నారు. ముఖ్యంగా మన దేశానికి వెన్నెముక అయిన వ్యవసాయ రంగంలో ఈసారి భారీ మార్పులు రాబోతున్నట్లు సంకేతాలు అందుతున్నాయి. ఇప్పటివరకు ఎక్కువ పంట పండించాలి అనే దిశగా సాగిన అడుగులు, ఇప్పుడు నాణ్యమైన, పోషకాలున్న పంటలు పండించాలి అనే వైపు
వెండి ధరలపై మరో బాంబు పేల్చిన రాబర్ట్ కియోసాకి.. ఈ ఏడాది చివరి నాటికి సిల్వర్ పెరుగుదల ఎంతంటే..
అంతర్జాతీయంగా వెండి ధరలు భగ్గుమంటున్నాయి. అమెరికా తీసుకుంటున్న నిర్ణయాలతో సిల్వర్ ధరలు రాకెట్ వేగంతో దూసుకుపోతున్నాయి. మన దేశీయ మార్కెట్లో కూడా వెండి ధరలు పరుగులు పెడుతున్నాయి. ఈ నేపథ్యంలో రిచ్ డాడ్ పూర్ డాడ్ రచయిత, ప్రముఖ పెట్టుబడిదారుడు రాబర్ట్ కియోసాకి మరోసారి వెండిపై తన బలమైన ర్యాలీ అభిప్రాయాలను వెల్లడించారు. ప్రస్తుత ప్రపంచ ఆర్థిక
నెలకు రూ. 200 దాటకుండా ఏడాదంతా మొబైల్ వాడాలా? ఈ రీఛార్జ్ ప్లాన్ల గురించి మీకు తెలియకపొవచ్చు!
మొబైల్ రీఛార్జ్ ధరలు ఆకాశాన్ని తాకుతున్న ఈ రోజుల్లో.. ప్రతినెలా రీఛార్జ్ చేయాలంటే సామాన్యుల జేబుకు చిల్లు పడడం ఖాయం. అందుకే చాలా మంది ఇప్పుడు వార్షిక ప్లాన్ల (Annual Plans) వైపు మొగ్గు చూపుతున్నారు. నెలకు రూ.300 లేదా రూ. 400 కట్టడం కంటే ఏడాదికి ఒకేసారి రీఛార్జ్ చేయడం వల్ల గణనీయమైన మొత్తాన్ని ఆదా
Budget 2026: బడ్జెట్లో రాబోతున్న ఈ భారీ మార్పుతో.. మీ క్రెడిట్ స్కోర్ ఈజీగా పెంచుకోవచ్చు!
నగరాల్లో నివసించే మధ్యతరగతి ఉద్యోగులకు లేదా సామాన్యులకు నెలకు అయ్యే ఖర్చుల్లో అన్నిటికంటే పెద్దది 'ఇంటి అద్దె' (House Rent). నెలకు రూ.10,000 నుండి రూ.40,000 వరకు అద్దె చెల్లిస్తూ.. ఏటా లక్షల రూపాయలు ఖర్చు చేస్తున్న వారు కోకొల్లలు. అయితే విచిత్రం ఏమిటంటే.. ఇంత కచ్చితంగా అద్దె కట్టే వ్యక్తి బ్యాంక్కు వెళ్లి లోన్ అడిగితే,
ప్రస్తుత ప్రపంచ ఆర్థిక పరిస్థితులు ఎప్పుడు ఎలా మారుతాయో ఎవరికీ అర్థం కావడం లేదు. స్టాక్ మార్కెట్లు, కరెన్సీ విలువలు ఊగిసలాడుతున్న తరుణంలో, దేశాలన్నీ ఇప్పుడు ఒకే ఒక లోహం వైపు చూస్తున్నాయి.. అదే బంగారం (Gold). తాజాగా పోలాండ్ దేశం చేస్తున్న పని ఇప్పుడు ప్రపంచ ఆర్థిక రంగంలో హాట్ టాపిక్ అయింది. యూరోపియన్ సెంట్రల్
ప్రపంచ దేశాలకు చైనా భారీ షాక్.. 6G యుద్ధాన్ని రహస్యంగా స్టార్ట్ చేసిన డ్రాగన్..
పొరుగుదేశం చైనా టెక్నాలజీ రంగంలో దూసుకుపోతోంది. ప్రపంచ దేశాలకు సవాల్ విసురుతూ టెక్ రంగాన్ని ఎప్పటికప్పుడు బలోపేతం చేసుకుంటూ ముందుకు సాగుతోంది. అగ్రరాజ్యం అమెరికాను వెనక్కి నెట్టి ఎలాగైనా నంబర్ వన్ స్థానాన్ని ఆక్రమించుకునేందుకు పావులో కదుపుతోంది. ఇందులో భాగంగా సరికొత్త ఆవిష్కరణల వైపు తన లక్ష్యాన్ని గురి పెట్టింది. ఇప్పుడు తాజాగా పంచవర్ష ప్రణాళికలో హైటెక్
Bengaluru : బెంగళూరులో 2BHK రెంట్ తెలిస్తే గుండె ఆగిపోవాల్సిందే.. వైరల్ అవుతున్న పోస్ట్!
భారతదేశ సిలికాన్ వ్యాలీగా పిలవబడే బెంగళూరు (Bengaluru) నగరం ఐటీ ఉద్యోగులకు స్వర్గధామం. కానీ, గత కొద్దికాలంగా ఇక్కడ అద్దెలు చూస్తుంటే సామాన్యులే కాదు, లక్షల్లో జీతం తీసుకునే టెక్కీలు కూడా బెంబేలెత్తిపోతున్నారు. తాజాగా ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ బెంగళూరులోని అద్దె గదుల ధరల గురించి పెట్టిన పోస్ట్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఆ వివరాలు
Gold: బంగారం ధరల్లో పెనుమార్పు ! ఈ వారమే ఆ రికార్డు బద్ధలవుతుందా? నిపుణులు ఏమంటున్నారంటే..
మీరు కూడా బంగారం కొనాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ వార్త మిమ్మల్ని ఆశ్చర్యానికి గురిచేయవచ్చు. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు (gold rates) సృష్టిస్తున్న సంచలనం అంతా ఇంతా కాదు. మునుపెన్నడూ లేని విధంగా పసిడి ధరలు ఆల్ టైం హయ్యెస్ట్ మార్క్ ను తాకుతున్నాయి. తాజాగా ఒక ఔన్స్ బంగారం ధర ఏకంగా
అంబానీ గడియారంలో సింహం, పులి! ఈ వింత లగ్జరీ వాచ్ ప్రత్యేకతలేంటో తెలుసా?
భారతీయ కుబేరుడు ముకేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీకి లగ్జరీ గడియారాల మీద ఉన్న మక్కువ గురించి మనందరికీ తెలిసిందే. ఆయన పెళ్లి వేడుకల్లో ధరించిన గడియారాలు అప్పట్లో ప్రపంచవ్యాప్తంగా వైరల్ (viral) అయ్యాయి. అయితే ఇప్పుడు మరో అద్భుతమైన 'టైమ్ పీస్' సోషల్ మీడియాను ఊపేస్తోంది. ప్రపంచ ప్రసిద్ధ లగ్జరీ వాచ్ మేకర్ 'జాకబ్
వన్ప్లస్ మొబైల్స్ క్లోజ్? కస్టమర్లలో టెన్షన్.. ఈ వైరల్ వార్తల్లో నిజమెంత? క్లారిటీ ఇచ్చిన OnePlus!
మీరు కూడా వన్ ప్లస్ మొబైల్ (oneplus mobiles) వాడుతున్నారా? అయితే గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో వస్తున్న ఒక వార్త మిమ్మల్ని కాస్త ఆందోళనకు గురి చేసి ఉండవచ్చు. వన్ ప్లస్ (OnePlus) ఇండియా నుంచి వెళ్ళిపోతోందని, తన కార్యకలాపాలను నిలిపివేస్తోందని టెక్ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. అయితే ఈ వార్తలపై
మెయింటెనెన్స్ కేసుల గురించి మనం తరచుగా వింటూనే ఉంటాం. కానీ, భార్య భరణం అడిగిందని కోట్ల జీతం వచ్చే ఉద్యోగాన్ని వదిలేశాడు ఓ వ్యక్తి. సినిమాల్లో కనిపించే ఇంటర్వెల్ ట్విస్ట్లా ఉన్న ఈ రియల్ లైఫ్ స్టోరీ ఇప్పుడు ఇంటర్నెట్ లో వైరల్ అవుతోంది. దీని గురించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. 6 కోట్ల
రూ.22 వేలకు పైగా తగ్గిన బంగారం ధర.. ఈ వారం ఇంకా భారీగా తగ్గే ఛాన్స్.. జనవరి 22, గురువారం ధరలు ఇవే..
ఈ నెలలో బంగారం ధరలు భారీగా పెరిగి పసిడి ప్రియులకు షాక్ ఇచ్చాయి. ఏకంగా నిన్న ఒక్క రోజే 100 గ్రాములు బంగారం ధర రూ. 50 వేలకు పైగా పెరిగింది. దీంతో బంగారం కొనుగోలు చేయాలనుకునే వారు లబోదిబోమంటూ తలలు పట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీనికి ప్రధాన కారణం ట్రంప్ తీసుకున్న నిర్ణయాలు అని చెప్పవచ్చు..
బంగారం ధరల పెరుగుదల.. బడ్జెట్ 2026లో సావరిన్ గోల్డ్ బాండ్లుపై కేంద్రం కీలక నిర్ణయం..?
కేంద్ర బడ్జెట్కు రెండు వారాల కంటే తక్కువ సమయం మాత్రమే మిగిలి ఉండటంతో.. ఆర్థిక మంత్రిత్వ శాఖ మార్కెట్ భాగస్వాములు, పరిశ్రమ సంఘాలు, పెట్టుబడిదారుల నుంచి వచ్చిన పన్ను-విధాన సూచనలను విస్తృతంగా పరిశీలిస్తోంది. ఈ నేపథ్యంలో బంగారం ధరలు దేశీయంగా, అంతర్జాతీయంగా రికార్డు స్థాయిల వద్ద ట్రేడవుతున్న వేళ..సావరిన్ గోల్డ్ బాండ్స్ (SGBలు) పునఃప్రారంభం ఒక కీలక
ఈ మధ్య కాలంలో వెండి ధరలు అకస్మాత్తుగా పతనమవుతున్నాయి. ఒక్కసారిగా పెరిగిన ధరలు మళ్లీ పడిపోవడంపై మార్కెట్లో జోరుగా చర్చ సాగుతోంది. ఆల్టైమ్ గరిష్ట స్థాయిలకు చేరుకున్న వెంటనే వెండి ధరలు గణనీయంగా తగ్గడంతో ఇది తాత్కాలిక దిద్దుబాటేనా? లేక మరింత పతనం వస్తుందా? అనే ప్రశ్న పెట్టుబడిదారులను ఆలోచనలో పడేస్తోంది. ప్రస్తుతం స్పాట్ సిల్వర్ ఔన్సుకు
ప్రపంచ ఆర్థిక వేదిక (World Economic Forum) సందర్భంగా జరిగిన కీలక పరిణామం చోటు చేసుకుంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గ్రీన్ల్యాండ్ అంశంపై తన వైఖరిని మార్చుకున్నారు. సైనిక చర్యను తోసిపుచ్చిన కొన్ని గంటల వ్యవధిలోనే.. నాటో సెక్రటరీ జనరల్ మార్క్ రుట్టేతో జరిగిన ద్వైపాక్షిక సమావేశం అనంతరం, గ్రీన్ల్యాండ్కు సంబంధించిన యూరోపియన్ దేశాలపై సుంకాలు
పేదలు బంగారం కొనడం మానుకోవాల్సిందే.. ఈ ఏడాది ధరల పెరుగుదలపై ICBC స్టాండర్డ్ బ్యాంక్ సంచలన నివేదిక..
ప్రపంచ మార్కెట్లలో బంగారం ధరలు బుధవారం గత రికార్డులను బద్దలు కొట్టాయి. ఒక్క ఔన్సు బంగారం ధర ఏకంగా 4,800 డాలర్లకు పైగా చేరుకుని పాత రికార్డులన్నింటినీ బ్రేక్ చేసింది. అమెరికా నుంచి వస్తున్న సుంకాల (టారిఫ్లు) బెదిరింపులతో పాటుగా ప్రపంచ వాణిజ్య యుద్ధం మళ్లీ ముదిరే అవకాశాలపై పెరుగుతున్న ఆందోళనల నేపథ్యంలో పెట్టుబడిదారులు భద్రమైన పెట్టుబడుల
Fake pizza hut: ఫేక్ పిజ్జా హట్ను ఓపెన్ చేసిన పాకిస్తాన్ మంత్రి! మంత్రిపై నెటిజన్ల జోకులు!
పాకిస్థాన్లో వింతలు, విడ్డూరాలకు కొదవ ఉండదు. తాజాగా అక్కడి రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ చేసిన ఒక పని ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో ట్రోల్ అవుతోంది. బ్రాండెడ్ పిజ్జా హట్ (Pizza Hut) అనుకుని ఆయన ఒక రెస్టారెంట్ ను ప్రారంభించగా.. తీరా అది 'ఫేక్' అని తేలడంతో సోషల్ మీడియాలో ట్రోల్స్ వర్షం కురుస్తోంది. ఈ
zomato: జొమాటో సీఈవో రాజీనామా! దీపిందర్ గోయల్ షాకింగ్ నిర్ణయం! అసలు కారణం ఇదే!
ప్రముఖ ఫుడ్ డెలివరీ, క్విక్ కామర్స్ దిగ్గజం 'ఎటర్నల్ లిమిటెడ్' (Eternal Ltd) లో భారీ మార్పు చోటుచేసుకుంది. ఆ సంస్థ వ్యవస్థాపకుడు.. సీఈఓ దీపిందర్ గోయల్ తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఫిబ్రవరి 1, 2026 నుండి ఈ రాజీనామా అమలులోకి రానుంది. ఆయన స్థానంలో ప్రస్తుతం బ్లింకిట్ (Blinkit) సీఈఓగా
ఖనిజాల కోసం యుద్ధాలు జరగబోతున్నాయా? మారుతున్న జియోపాలిటిక్స్పై కీలక విశ్లేషణ!
ప్రస్తుత ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ఒక కొత్త పదం బలంగా వినిపిస్తోంది.. అదే రీసోర్స్ నేషనలిజం (Resource Nationalism). అంటే వనరుల జాతీయవాదం అని అర్థం. గతంలో ఒక దేశం యొక్క శక్తిని ఆ దేశం దగ్గర ఉన్న సైన్యం లేదా కరెన్సీ నిర్ణయించేవి. కానీ, 2026 నాటి పరిస్థితులు చూస్తుంటే ఇకపై ప్రపంచాన్ని శాసించేది 'సహజ
ప్రస్తుత కాలంలో ఒక సామాన్య వ్యక్తి ఒంటరిగా బతకాలంటేనే వేలల్లో ఖర్చవుతోంది. అలాంటిది కేవలం పదివేల రూపాయల లోపు ఆదాయంతో ఐదుగురు సభ్యులున్న కుటుంబాన్ని పోషించడం సాధ్యమేనా? ఇప్పుడు ఇదే విషయం సోషల్ మీడియాలో వైరల్ (viral) అవుతోంది. సంజీవ్ సింగ్ అనే ఎక్స్ (X) యూజర్ తన అపార్ట్మెంట్ లో పనిచేసే ఒక వాచ్మన్ గురించి
చంద్రుడిపై కూర్చుని మందేద్దామా.. ఓ రాత్రికి రూ. 9 కోట్లు..అదే పుల్లు ట్రిప్ అయితే రూ. 90 కోట్లు..
అంతరిక్షంలో శాశ్వత మానవ నివాసానికి ఏర్పాటు దిశలో మరో కీలక అడుగు పడింది. అమెరికాకు చెందిన ఒక అంతరిక్ష స్టార్టప్ చంద్రునిపై హోటల్గా పనిచేసే నివాస సౌకర్యం కోసం ముందస్తు రిజర్వేషన్లను ప్రారంభించింది. ఈ ప్రాజెక్ట్ను భవిష్యత్తులో చంద్రునిపై శాశ్వతంగా మనుషులు నివసించే దిశగా తీసుకువెళ్లే తొలి ప్రయత్నమని కంపెనీ చెబుతోంది. ఈ స్టార్టప్ పేరు గెలాక్టిక్
దావోస్లో ఏపీ సీఎం మాస్టర్ ప్లాన్! ఏపీకి 40 కంపెనీలు.. ఫుల్ డీటెయిల్స్ ఇవే!
ప్రపంచ ఆర్థిక వేదిక (WEF) 2026 వేదికగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతర్జాతీయ పారిశ్రామిక రంగంలో తన ముద్రను బలంగా వేస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu), యూఏఈ ఆర్థిక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ అల్ మర్రి మధ్య జరిగిన చర్చలు ఏపీ పారిశ్రామిక భవిష్యత్తును మలుపు తిప్పేలా సాగాయి. ఈ భేటీలో సుమారు
గతేడాది భారత్-పాకిస్తాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు చోటు చేసుకున్న సంగతి విదితమే. ఆపరేషన్ సిందూర్ పేరిట పాకిస్తాన్ మీద భారత్ యుద్ధం ప్రకటించగా.. ఆ తర్వాత కాల్పుల విరమణ జరిగింది. ఆ సమయంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ రెండు దేశాల మధ్య శాంతి ఒప్పందం జరిగింది నా వలనే అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అది అప్పట్లో
దావోస్ వేదికగా రేవంత్ రెడ్డి భారీ స్కెచ్! వరల్డ్ క్లాస్ 'బ్యూటీ టెక్ హబ్'గా మారనున్న హైదరాబాద్!
మన హైదరాబాద్ (Hyderabad) ఇప్పుడు కేవలం బిర్యానీకో, సాఫ్ట్వేర్ కంపెనీలకో మాత్రమే కాదు.. గ్లోబల్ 'బ్యూటీ టెక్' కు కూడా అడ్రస్గా మారబోతోంది. ప్రపంచ ప్రఖ్యాత కాస్మెటిక్స్ దిగ్గజం 'లారియల్' (L'Oral) తన మొట్టమొదటి గ్లోబల్ టెక్ హబ్ను మన భాగ్యనగరంలో ఏర్పాటు చేయాలని నిర్ణయించుకుంది. దావోస్లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం (WEF) 2026 సదస్సులో
బంగారం, వెండి అమ్మే ముందు కాస్త ఆగండి.. ఎగ్జిట్ టైమింగ్ తెలుసుకోకుంటే పన్ను బాదుడు తప్పదు..
భారతదేశంలో తరతరాల నుంచి బంగారం, వెండి కొనుగోలు అనేది సంప్రదాయంగా మారింది. పండగలకు, పెళ్లిళ్లకు పసిడి కొనుగోలు అనేది ఇండియన్లకు అలవాటుగా మారిందని చెప్పవచ్చు. అది ఆర్థికంగా అత్యవసర సమయంలో ఉపయోగపడే ఆస్తి కావడంతో బంగారం కొనుగోలు అనేది చాలా ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. అయితే ఇదే సమయంలో చాలా మంది పెట్టుబడిదారులు ధరలు పెరగగానే పసిడి
ఎలాన్ మస్క్ vs రైయానైర్ సీఈఓ మాటల యుద్ధం.. X ఓ మురికి గుంట అంటూ ఇజ్జత్ తీసేసిన మైఖేల్ ఓ లియరీ
అమెరికాకు చెందిన ప్రముఖ టెక్ వ్యాపారవేత్త, టెస్లా అధినేత ఎలోన్ మస్క్ మరోసారి తన వివాదాస్పద వ్యాఖ్యలతో అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించారు. ఈసారి ఆయన లక్ష్యం యూరప్లో అతిపెద్ద విమానయాన సంస్థ రైయానైర్ (Ryanair). తన సోషల్ మీడియా వేదిక Xలో మస్క్.. రైయానైర్ను కొనుగోలు చేయాలా? అనే అంశంపై అనుచరులతో పోల్ నిర్వహించడం సంచలనంగా మారింది.
స్విట్జర్లాండ్ వెళ్తుండగా ట్రంప్కు షాక్.. గాల్లో ఉండగానే నిలిచిపోయిన విమానం! అసలేం జరిగింది?
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Trump) పర్యటనలో అనూహ్య ఘటన చోటుచేసుకుంది. ప్రపంచ ఆర్థిక వేదిక (World Economic Forum) సదస్సులో పాల్గొనేందుకు స్విట్జర్లాండ్లోని దావోస్కు బయలుదేరిన అధ్యక్షుడి అధికారిక విమానం 'ఎయిర్ ఫోర్స్ వన్', గాలిలో ఉండగానే ఒక్కసారిగా వెనక్కి మళ్లింది. సాంకేతిక కారణాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వైట్ హౌస్ వర్గాలు వెల్లడించాయి.
ఒకప్పుడు డెలివరీ బాయ్.. ఇప్పుడు కోటీశ్వరుడు! డిగ్రీతో పనిలేదు, తెలివితేటలు ఉంటే చాలు!
మనలో చాలామంది మంచి డిగ్రీ ఉంటేనే సెటిల్ అవుతాం అని నమ్ముతుంటారు. కానీ, ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్ (trending) లో ఉన్న ఒక యువకుడి కథ చూస్తే.. సక్సెస్కు కావాల్సింది సర్టిఫికెట్లు కాదు, సరైన సమయంలో తీసుకునే నిర్ణయాలని అర్థమవుతుంది. కేవలం రూ. 21,000 జీతంతో మొదలుపెట్టి, నేడు ఏకంగా రూ. 60 కోట్ల డీల్స్
ట్రంప్ టారిఫ్ అరాచకం.. రూ. 50 వేలకు పైగా పెరిగిన బంగారం ధర....జనవరి 21, బుధవారం ధరలు ఇవే..
బాబోయ్.. బంగారం ధరలు భగ్గుమన్నాయి.పెరుగుదల చూసి పసిడి ప్రియులు లబోదిబోమంటున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలతో బంగారం ధరలు నింగిని తాకుతున్నాయి. యూరోపియన్ దేశాలపై సుంకాల విధింపుల హెచ్చరికలతో పెట్టుబడిదారులు అలర్ట్ అవుతున్నారు. బంగారం, వెండి వైపు తమ పెట్టుబడులను మళ్లిస్తున్నారు. దీంతో బంగారం ధరల ర్యాలీ కొనసాగుతోంది. నేడు బంగారం ధర రాకెట్
బంగారం ధరల పెరుగుదలపై షాకిస్తున్న LBMA సర్వే.. 2026లో పసిడి ర్యాలీ ఎంత వరకు కొనసాగుతుందంటే..
అంతర్జాతీయ మార్కెట్లలో బంగారం, వెండి ధరలు సరికొత్త ఆల్టైమ్ గరిష్టాలకు చేరుకున్నాయి. డొనాల్డ్ ట్రంప్ వైట్ హౌస్కు తిరిగి వచ్చి ఏడాది పూర్తయిన సందర్భంగా.. అలాగే 2026లో మరింత కొత్త రికార్డులు నమోదయ్యే సూచనలతో, విలువైన లోహాలపై విశ్లేషకుల అంచనాలు ఈ శతాబ్దంలోనే అత్యంత బుల్లిష్ స్థాయికి చేరుకున్నాయి. గత సంవత్సరం అంచనాలు తీవ్రంగా ఫెయిల్యూర్ అయినప్పటికీ
వెండి ధరల పైరుగుదలపై బయపడిన చైనా కుట్ర.. కీలక సమాచారం అందించిన రాబర్ట్ కియోసాకి
రిచ్ డాడ్ పూర్ డాడ్ రచయిత రాబర్ట్ కియోసాకి కాగితపు ఆస్తులపై తనకున్న అపనమ్మకాన్ని ఎప్పుడూ బయటపెడుతూనే ఉంటాడు. స్టాక్స్, బాండ్లు, ఫ్యూచర్స్ వంటి కాగితపు పెట్టుబడులకంటే బంగారం, వెండి వంటి భౌతిక ఆస్తులే నిజమైన భద్రతనిస్తాయని ఆయన చాలా కాలం నుంచి చెబుతూ వస్తున్నారు. ఇప్పుడు ప్రపంచ వెండి మార్కెట్లో చోటుచేసుకుంటున్న పరిణామాలు తన హెచ్చరికలకు
భార్యాభర్తల విడాకుల కేసులో కెనడా కోర్టు సంచలన తీర్పును వెలువరించింది. భర్త ఉద్యోగాన్ని వదిలేసినప్పటికీ భార్యకు భరణం ఇవ్వాల్సిందేనని స్పష్టం చేసింది. అత్యధిక జీతం పొందే ఉద్యోగాన్ని వదిలివేసినా.. కుటుంబ పోషణ బాధ్యతల నుంచి తప్పించుకోలేడని సింగపూర్ కుటుంబ న్యాయస్థానం స్పష్టం చేసింది. కెనడాకు చెందిన ఓ సీనియర్ ఎగ్జిక్యూటివ్ తన భార్య, నలుగురు పిల్లలకు దాదాపు
రిపబ్లిక్ డే సేల్ ధమాకా! ఐఫోన్లు, స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు.. ఏ స్టోర్లో తక్కువ ధరంటే?
కొత్త స్మార్ట్ఫోన్ కొనాలనుకునే వారికి పండుగ ముందే వచ్చేసింది! దేశంలోని దిగ్గజ ఇ-కామర్స్ సంస్థలు అమెజాన్, ఫ్లిప్కార్ట్లతో పాటు ఆఫ్లైన్ రిటైలర్ విజయ్ సేల్స్ కూడా రిపబ్లిక్ డే సేల్ (Republic Day Sale) ను ఘనంగా ప్రారంభించాయి. ముఖ్యంగా ఐఫోన్ లవర్స్, ఆండ్రాయిడ్ ఫ్యాన్స్ కోసం కళ్లు చెదిరే ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. ఈ సేల్లో
Budget 2026: నిర్మలమ్మ లెక్కలు అర్థం కావాలంటే.. ముందు ఈ పదాల అర్థాలు తెలుసుకోవాలి..!
ఫిబ్రవరి 1, 2026 న మన దేశ ఆర్థిక గమనాన్ని నిర్ణయించే కేంద్ర బడ్జెట్ రాబోతోంది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు పార్లమెంటులో ఈ ఏడాది బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు. అయితే ఈసారి బడ్జెట్ ఒక చారిత్రాత్మక ఘట్టం కాబోతోంది. ఎందుకంటే భారత దేశ చరిత్రలో మొదటిసారిగా బడ్జెట్ ఒక ఆదివారం నాడు విడుదల కానుంది.
బిజెపి కొత్త బాస్ నితిన్ నబిన్ ఆస్తుల వివరాలు ఇవిగో.. రూ. 56 లక్షలు అప్పుతో పాటుగా..
బీహార్ ప్రభుత్వ మాజీ మంత్రి, సీనియర్ నేత నితిన్ నబిన్ భారతీయ జనతా పార్టీ (BJP) జాతీయ అధ్యక్షుడిగా నియమితులయ్యారు. మంగళవారం ఆయన అధికారికంగా పదవీ బాధ్యతలు స్వీకరించారు. బీహార్ రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవం కలిగిన నేతగా పేరొందిన నితిన్ నబిన్.. పార్టీ సంస్థాగత బలోపేతం, రాబోయే అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల దృష్ట్యా కీలక పాత్ర పోషించనున్నారని
బంగారం, వెండి కొనుగోలుపై ఆర్థిక నిపుణులు కీలక సూచన.. ఈ రేటు వద్దకు దిగి రాగానే వెంటనే కొనేయండి..
బంగారం ధరలు రోజు రొజుకు సెగలు పుట్టిస్తున్నాయి. కొత్త రికార్డుల దిశగా దూసుకెళ్తున్నాయి. గతేదాడి పెట్టుబడిదారులకు లాభాల పంట పండించిన బంగారం ధరలు ఈ ఏడాది కూడా అదే ఊపును కొనసాగించేలా ఉన్నాయి. జనవరి ప్రారంభం నుంచి ధరలు నింగిని తాకుతున్నాయి. సామాన్యుడు షాపుకు వెళ్ళి కొనాలంటేనే బయపడే పరిస్థితులు నెలకొన్నాయి. అమెరికా అధ్యక్షుడు తీసుకుంటున్న సంచలన
Greenland: అమెరికా మ్యాప్లో గ్రీన్లాండ్! అఫీషియల్గా అనౌన్స్ చేసిన ట్రంప్! నెక్ట్స్ ప్లాన్ ఇదే!
డొనాల్డ్ ట్రంప్ మరోసారి సంచలనానికి తెరలేపారు. అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తనదైన శైలిలో ప్రపంచ రాజకీయాలను మలుపు తిప్పుతున్నారు. తాజాగా ఆయన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ 'ట్రూత్ సోషల్' (Truth Social) లో షేర్ చేసిన ఒక ఫోటో ఇప్పుడు ఇంటర్నెట్ను షేక్ చేస్తోంది. ఇందులో కెనడా, వెనిజులా మరియు గ్రీన్లాండ్ (Greenland) దేశాలను
ఈ సారి వ్యవసాయ బడ్జెట్ ఎంతో తెలుసా.. అన్నదాతల కరువును మోదీ సర్కారు గుర్తిస్తుందా.
Agriculture Budget 2026: భారత ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా ఉన్న వ్యవసాయ రంగం ప్రస్తుతం తీవ్ర సవాళ్లను ఎదుర్కొంటోంది. వాతావరణ మార్పుల ప్రభావం, అకాల వర్షాలు, ఎండల తీవ్రత, మార్కెట్ ధరల అస్థిరత ఇవన్నీ రైతు ఆదాయాలపై తీవ్ర ఒత్తిడి పెంచుతున్నాయి. ఈ నేపథ్యంలో రాబోయే కేంద్ర బడ్జెట్ 2026 వ్యవసాయాన్ని కేవలం జీవనాధార రంగంగా కాకుండా
Vijayawada: అందుబాటులోకి విజయవాడ వెస్ట్ బైపాస్.. ఇకపై ఈ రూట్లో వెళ్లే వాళ్లకు పండగే!
Vijవిజయవాడ వాసులకు ఇది నిజంగా తీపి కబురు. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న విజయవాడ వెస్ట్ బైపాస్ (Vijayawada West Bypass) ఎట్టకేలకు అందుబాటులోకి వచ్చింది. గడిచిన సంక్రాంతి కానుకగా ఈ కీలక రహదారిని పాక్షికంగా ప్రారంభించడం వల్ల నగరంలో ట్రాఫిక్ కష్టాలు గణనీయంగా తగ్గనున్నాయి. అసలు ఈ రూట్ ఏయే ఏరియాలను కవర్ చేస్తుంది? దీని వల్ల
డ్రిల్ బేబీ డ్రిల్.. క్లీన్ ఎనర్జీ లీడర్గా భారత్.. భవిష్యత్తును నిర్ణయించనున్న బడ్జెట్ 2026
Budget 2026: ప్రపంచం మరోసారి శిలాజ ఇంధనాల వైపు మొగ్గు చూపుతున్న ఇటువంటి సమయంలో.. భారతదేశం మాత్రం వ్యతిరేక దిశలో సాగుతోంది. 2026 కేంద్ర బడ్జెట్ భారతదేశాన్ని కేవలం ఒక అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా కాకుండా.. ప్రపంచ క్లీన్ ఎనర్జీ నాయకుడిగా నిలబెట్టే కీలక మలుపుగా మారే అవకాశముందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. ‘డ్రిల్, బేబీ,
JioHotstar: జియో హాట్స్టార్ యూజర్లకు షాక్! భారీగా పెరిగిన ధరలు.. కొత్త ప్లాన్స్ ఇవే!
మీరు జియో హాట్స్టార్లో సినిమాలు లేదా క్రికెట్ చూస్తున్నారా? అయితే ఈ వార్త మీకోసమే. ప్రముఖ స్ట్రీమింగ్ దిగ్గజం జియో హాట్ స్టార్ (JioHotstar) తన సబ్స్క్రిప్షన్ ప్లాన్ల ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది. జనవరి 28, 2026 నుండి ఈ కొత్త ధరలు అమలులోకి రానున్నాయి. ముఖ్యంగా సూపర్, ప్రీమియం ప్లాన్ల ధరలు భారీగా పెరగనున్నాయి. అయితే
Greenland: గ్రీన్లాండ్ నిధులపై అగ్రరాజ్యాల కన్ను! అసలు ఆ ద్వీపంలో ఏముంది?
ప్రపంచ పటంలో పైన ఎక్కడో మంచుతో కప్పబడి ఉండే గ్రీన్లాండ్ (Greenland) ఇప్పుడు ప్రపంచ దేశాల హాట్ టాపిక్గా మారింది. అమెరికా, చైనా వంటి అగ్రరాజ్యాలు ఈ ద్వీపం కోసం ఎందుకు పోటీ పడుతున్నాయి? దీనికి కారణం అక్కడ ఉన్న 'అరుదైన ఖనిజాలు' (Rare Earth Minerals). మన జేబులో ఉండే ఫోన్, మనం నడిపే ఎలక్ట్రిక్
శబరిమలలో రూ. వేల కోట్ల బంగారం మాయం.. ED దర్యాప్తులో బయటపడుతున్న సంచలన నిజాలు
కేరళలోని శబరిమల ఆలయానికి చెందిన బంగారం, ఇతర ఆలయ ఆస్తుల దొంగతనానికి సంబంధించి జరుగుతున్న మనీలాండరింగ్ దర్యాప్తులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) మంగళవారం కేరళ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లోని మొత్తం 21 ప్రదేశాల్లో సోదాలు నిర్వహించింది. ఈ దర్యాప్తు కేవలం బంగారం దొంగతనానికే పరిమితం కాకుండా, శబరిమల ఆలయానికి చెందిన
దావోస్లో చంద్రబాబు మార్క్ రాజకీయం: రూ. 22 లక్షల కోట్ల పెట్టుబడులే లక్ష్యం! ఏపీ దశ మారబోతుందా?
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) మరోసారి ప్రపంచ వేదికపై తనదైన ముద్ర వేసేందుకు సిద్ధమయ్యారు. స్విట్జర్లాండ్లోని దావోస్లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ (WEF) వార్షిక సదస్సుకు ఆయన హాజరయ్యారు. నాలుగు రోజుల పాటు సాగే ఈ పర్యటనలో రాష్ట్రానికి భారీగా పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా బాబు టీం పావులు కదుపుతోంది. లోకేష్, టి.జి.

28 C