రెపో రేటు స్థిరం: మీ ఈఎంఐ భారం తగ్గే అవకాశం!
రెపో రేటు స్థిరంగా ఉండటంతో సామాన్యులకు ఊరట, మీ ఈఎంఐలు పెరగవు. RBI keeps repo rate steady, bringing relief to borrowers and offering smart investment tips for FD holders.
Layoffs: లేఆఫ్స్ నుండి తప్పించుకోవాలంటే ఏకైక మార్గం ఇదే.. గోల్డ్మన్ సాక్స్ కీలక సూచన!
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా టెక్ రంగంలో కొనసాగుతున్న లేఆఫ్స్ (layoffs) భయాలకు తోడు, గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ గోల్డ్మన్ సాక్స్ (Goldman Sachs) ఒక చేదు వార్తను మోసుకొచ్చింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) కారణంగా ఉద్యోగం కోల్పోవడం అనేది కేవలం తాత్కాలిక నిరుద్యోగమే కాదు, అది ఒక వ్యక్తి కెరీర్పై పదేళ్ల వరకు ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందని ఈ
Akshaya Tritiya: అక్షయ తృతీయ ఏ రోజు? కన్ఫ్యూజన్ వద్దు.. అసలైన ముహూర్తం ఇదే!
హిందూ క్యాలెండర్ ప్రకారం అత్యంత పవిత్రమైన రోజులలో Akshaya Tritiya ఒకటి. దృక్ పంచాంగం ప్రకారం, ఈ ఏడాది అక్షయ తృతీయను ఏప్రిల్ 19, 2026 న జరుపుకోనున్నారు. వైశాఖ మాసంలోని శుక్ల పక్ష తృతీయ తిథి నాడు వచ్చే ఈ పండుగను అబుజ్ ముహూర్తంగా పరిగణిస్తారు. అంటే, ఈ రోజున ఎలాంటి శుభకార్యాలకైనా పంచాంగంతో పనిలేకుండా
Bengaluru: ఉద్యోగం కంటే సొంత వ్యాపారమే మిన్న.. ఒంటరిగా వంట చేస్తూ నెటిజన్ల మనసు గెలిచిన టెక్కీ!
ప్రస్తుతం ఐటీ రంగంలో ఉద్యోగ భద్రతపై ఆందోళనలు పెరుగుతున్న వేళ, ఒక యువకుడు తీసుకున్న నిర్ణయం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. బెంగళూరు (Bengaluru) లోని ఎలక్ట్రానిక్ సిటీ ఫేజ్ 1లో నివసించే 23 ఏళ్ల యువకుడు తన కార్పొరేట్ ఉద్యోగానికి రాజీనామా చేసి, తన చిన్న ఫ్లాట్ నుండే ఒక క్లౌడ్ కిచెన్ స్టార్టప్ను ప్రారంభించాడు.
LPG: ఏడేళ్ల తర్వాత భారత్కు ఇరాన్ ఆయిల్: ఈ వారమే రాబోతున్న భారీ షిప్మెంట్!
భారత ఇంధన రంగంలో ఒక కీలక పరిణామం చోటుచేసుకుంది. అమెరికా ఆంక్షల కారణంగా గత ఏడేళ్లుగా నిలిచిపోయిన ఇరాన్ ముడి చమురు దిగుమతులు మళ్ళీ ప్రారంభమయ్యాయి. రాయిటర్స్ నివేదిక ప్రకారం, ఇరాన్ చమురుపై అమెరికా తాత్కాలికంగా ఆంక్షలను సడలించడంతో, భారత్ తన మొదటి షిప్మెంట్ను స్వీకరించడానికి సిద్ధమైంది. దీనితో పాటు, పశ్చిమ ఆసియాలో యుద్ధ ఉద్రిక్తతలు ఉన్నప్పటికీ,
భారత ఐటీ రంగంలో కల్లోలం.. రెండు వైపుల నుంచి తరుముకొస్తున్న రిస్క్.. నిర్మల్ బాంగ్ సంచలన నివేదిక..
భారత ఐటీ రంగం ఇప్పుడు నడిసంద్రంలో చిక్కుకుని ఉంది. నిర్మల్ బాంగ్ ఇన్స్టిట్యూషనల్ ఈక్విటీస్ ఇటీవల విడుదల చేసిన నివేదిక ప్రకారం.. 2026లో భారత ఐటీ సేవల రంగం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) పరిణామాల వల్ల కీలకమైన మలుపులో ఉండబోతోంది. ప్రస్తుత ఏఐ టెక్నాలజీ సైకిల్ భారత ఐటీ కంపెనీలకు రెండు వైపుల నుంచి రిస్క్లను తెచ్చిపెడుతోందని
Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?
ప్రస్తుతం బెంగళూరులోని రియల్ ఎస్టేట్ ధరలు సామాన్యుడికి అందనంత ఎత్తుకు చేరుకున్నాయి. తాజాగా బెంగళూరు (Bengaluru) లోని సర్జాపూర్ రోడ్డులో రూ.1.05 కోట్లకు ఒక 2BHK ఫ్లాట్ కొనాలనుకుంటున్న ఒక వ్యక్తి లెక్కలు ఇప్పుడు ఇంటర్నెట్లో పెద్ద చర్చకు దారితీశాయి. నెలకు రూ.2.5 లక్షల జీతం తీసుకుంటున్న సదరు వ్యక్తి, తన ఆర్థిక పరిస్థితిని వివరిస్తూ చేసిన
Gold silver: బంగారం, వెండి కొనాలా? వద్దా? మార్కెట్లో వింత పరిస్థితి.. నిపుణుల సలహా ఇదే!
అంతర్జాతీయ మార్కెట్లో నెలకొన్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు , ఆర్థిక అనిశ్చితి కారణంగా బంగారం, వెండి (Gold silver) ధరలు ప్రస్తుతం తీవ్రమైన ఒడిదుడుకులకు లోనవుతున్నాయి. ముఖ్యంగా పశ్చిమ ఆసియాలో ఇరాన్ చుట్టూ జరుగుతున్న పరిణామాలు, హోర్ముజ్ జలసంధి వద్ద ఉద్రిక్తతలు ఇన్వెస్టర్లను ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఇలాంటి సమయంలో బంగారం, వెండి ధరలు ఎటువైపు వెళ్తాయో అర్థం
Iran war: ఇది ఆరంభం మాత్రమేనా? యుద్ధం ముగిసినా కష్టాలు తప్పవా?
ప్రస్తుతం కొనసాగుతున్న ఇరాన్ యుద్ధం (iran war) ప్రభావం ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై స్పష్టంగా కనిపిస్తోంది. యుద్ధం మొదలైన కొన్ని రోజుల్లోనే అమెరికాలో సామాన్యుల జీవితం తలకిందులవుతోంది. ఇప్పటికే ప్రముఖ ఇ-కామర్స్ దిగ్గజం అమెజాన్ తన డెలివరీలపై 'ఫ్యూయల్ సర్ఛార్జ్' విధించింది. మరోవైపు గృహ రుణాల (Mortgage) వడ్డీ రేట్లు ఏడు నెలల గరిష్టానికి చేరుకున్నాయి. సోడా
స్టార్టప్ సక్సెస్ కోసం హైదరాబాద్లో అద్భుతమైన అవకాశం ఇదే!
హైదరాబాద్లో జరగనున్న యంగ్ ఎంటర్ప్రెన్యూర్స్ సమ్మిట్లో స్టార్టప్ సక్సెస్ మంత్రాలు. Learn how to build a business empire from scratch with expert tips from successful Telugu founders.
ప్రపంచ ఆర్థిక రంగంలో దశాబ్దాలుగా తిరుగులేని శక్తిగా వెలుగొందుతున్న అమెరికా డాలర్ ఆధిపత్యానికి ప్రస్తుతం గట్టి సవాలు ఎదురవుతోంది. ముఖ్యంగా మధ్యప్రాచ్యంలో నెలకొన్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో.. చైనా, ఇరాన్ దేశాలు వ్యూహాత్మకంగా ఏకమై డాలర్ ప్రభావాన్ని తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నాయి. అమెరికా తన ఆర్థిక ఆంక్షలను ఒక ఆయుధంగా వాడుకుంటూ ఇతర దేశాలపై ఒత్తిడి తెస్తున్న
Layoffs: జీతం కోసం కాదు.. కేవలం ఆ ఒక్క కారణంతో 10 ఏళ్లు ఒకే కంపెనీలో! ఈ టెక్కీ కథ విన్నారా?
నేటి పోటీ ప్రపంచంలో ఐటీ ఉద్యోగులు ఎక్కువ జీతం లేదా మెరుగైన పదవి కోసం తరచుగా కంపెనీలు మారుస్తుంటారు. దీనినే 'జాబ్ హోపింగ్' అంటారు. ముఖ్యంగా ఐటీ రంగంలో లేఆఫ్స్ (layoffs) భయాలు ఉన్నప్పుడు, సురక్షితమైన కెరీర్ కోసం వేరే దారి చూసుకోవడం సహజం. కానీ, ఒక టాప్ పర్ఫార్మర్ మాత్రం ఏకంగా పదేళ్ల పాటు ఒకే
14 వేల మందిని ఇంటికి సాగనంపుతున్న అమెజాన్.. టెక్ రంగాన్ని కుదిపేస్తున్న లేఆప్స్..
అమెజాన్ సంస్థ మరోసారి భారీ ఎత్తున ఉద్యోగ కోతలకు సిద్ధమవుతోందన్న వార్తలు టెక్ ప్రపంచంలో కలకలం రేపుతున్నాయి. తాజాగా అందుతున్న నివేదికల ప్రకారం.. 2026 మే నెల ప్రారంభంలోనే ప్రపంచవ్యాప్తంగా సుమారు 14 వేల మంది ఉద్యోగులపై ఈ ప్రభావం పడే అవకాశం ఉంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వినియోగాన్ని పెంచడం, వ్యయ నియంత్రణే లక్ష్యంగా కంపెనీ
Oil price: ముడి చమురు ధరల భారీ పతనం.. పెట్రోల్, డీజిల్ రేట్లు తగ్గుతాయా? ఇంట్రెస్టింగ్ అప్డేట్!
ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కలవరపెడుతున్న ముడి చమురు ధరలు (Oil price) బుధవారం ఒక్కసారిగా కుప్పకూలాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్తో రెండు వారాల పాటు దాడుల నిలిపివేతను (Ceasefire) ప్రకటించడమే దీనికి ప్రధాన కారణం. ఈ ప్రకటన వెలువడిన కొద్ది నిమిషాల్లోనే అంతర్జాతీయ మార్కెట్లో ఆయిల్ ధర (oil price) భారీగా పతనమైంది. గత
ఆర్బీఐ రెపో రేటు నిర్ణయం: మీ ఈఎంఐ భారం తగ్గేనా?
ఆర్బీఐ రెపో రేటు నిర్ణయం మీ జేబుపై ఎలాంటి ప్రభావం చూపుతుందో తెలుసా? మీ హోమ్ లోన్ ఈఎంఐలు తగ్గుతాయా లేదా అనేది ఈ కీలక నిర్ణయంపైనే ఆధారపడి ఉంది. Will your home loan EMI drop? Find out how the latest RBI policy impacts your savings and investments today.
అంతర్జాతీయంగా బంగారం ధరలు భగ్గుమన్నాయి. గత మూడు రోజుల నుంచి తగ్గుముఖం పట్టిన బంగారం ధరలు నేడు అమాంతం పెరిగాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ యుధ్దంపై కీలక ప్రకటన చేయడంతో పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. కాల్పుల విరమణ రెండు వారాల పాటు వాయిదా వేస్తామని చెప్పడంతో పెట్టుబడిదారులు అలర్ట్ అయ్యారు. పెట్టుబడులను పసిడి మీదకు
RBI Repo Rate: లోన్ తీసుకున్నారా? RBI రెపో రేటుపై లేటెస్ట్ అప్డేట్ చూశారా?
భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) ఏప్రిల్ 6 న ప్రారంభించిన మూడు రోజుల మానిటరీ పాలసీ కమిటీ (MPC) సమావేశం నేటితో (ఏప్రిల్ 8, 2026) ముగిసింది. దేశవ్యాప్తంగా కోట్లాది మంది రుణగ్రహీతలు ఎదురుచూస్తున్న రెపో రేటు (RBI repo rate) పై గవర్నర్ సంజయ్ మల్హోత్రా కీలక ప్రకటన చేశారు. ప్రస్తుతానికి వడ్డీ రేట్లలో ఎలాంటి
బెంగళూరు సబర్బన్ రైలు ప్రాజెక్టుకు మళ్లీ భారీ షాక్!
బెంగళూరు సబర్బన్ రైలు ప్రాజెక్టుకు మళ్లీ బ్రేకులు, నార్త్ బెంగళూరు రియల్ ఎస్టేట్ పై తీవ్ర ప్రభావం. Will the Bengaluru Suburban Rail project miss its 2028 deadline? Investors and commuters face uncertainty as land acquisition issues stall progress.
HDFC బ్యాంక్ బంపర్ ఆఫర్.. లోన్ ఉన్నవారికి ఊరట.. నేటి నుండే కొత్త రేట్లు అమలు!
ప్రముఖ ప్రైవేట్ రంగ సంస్థ అయిన HDFC బ్యాంక్ తన ఖాతాదారులకు తీపి కబురు అందించింది. రేపు (ఏప్రిల్ 8, 2026) రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) తన ద్వైమాసిక ద్రవ్య పరపతి విధానాన్ని ప్రకటించనున్న తరుణంలో, ఒక రోజు ముందే హెచ్డీఎఫ్సీ బ్యాంక్ తన మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేట్
అమెరికా, ఇరాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతల నడుమ..ట్రంప్ రెండు వారాల పాటు కాల్పుల విరమణ ప్రకటించారు. దీంతో ప్రపంచం మొత్తం కాస్త ఊపిరి పీల్చుకుంది. హార్ముజ్ జలసంధిపై ఇరాన్ కీలక నిర్ణయం తీసుకుంటామని చెప్పడంతో అమెరికా అధ్యక్షుడు తాత్కాలికంగా రెండు వారాల పాటు వార్ నిలిపివేస్తున్నామని, శాంతి చర్చలు జరుపుతామని ప్రకటించారు. ఇరాన్ కూడా ఈ తాత్కాలిక
రెండు వారాల పాటు కాల్పుల విరమణ..ఇరు దేశాల మధ్య ఇస్లామాబాద్లో శాంతి చర్చలు..
అమెరికా-ఇరాన్ మధ్య కొనసాగుతున్న యుద్ద వాతావరణంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. హార్ముజ్ జలసంధిని తిరిగి తెరవాలనే ఉద్దేశంతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్కు మరో రెండు వారాల గడువు ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఇరాన్పై జరగాల్సిన సైనిక దాడులను తాత్కాలికంగా రెండు వారాల పాటు నిలిపివేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ఈ రెండు వారాల సమయంలో ఇరు
ఇరాన్ యుద్ధంపై ట్రంప్ కీలక ప్రకటన.. భారీగా తగ్గిన చమురు ధరలు.. పుంజుకున్న మార్కెట్లు..
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్పై దాడులను రెండు వారాల పాటు నిలిపివేస్తున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో అంతర్జాతీయ ఇంధన మార్కెట్లో అనూహ్యమైన మార్పులు చోటుచేసుకున్నాయి. ఈ వ్యూహాత్మక విరామం ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తక్షణ ప్రభావాన్ని చూపింది. ప్రధానంగా అంతర్జాతీయ బెంచ్మార్క్ అయిన బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్కు $109.77 నుండి ఒక్కసారిగా $95.068కి పడిపోవడం పెట్టుబడిదారులను
ఆర్బీఐ నిర్ణయం: మీ ఈఎంఐ భారం తగ్గుతుందా లేక పెరుగుతుందా?
ఆర్బీఐ మానిటరీ పాలసీ నిర్ణయాలు మీ ఈఎంఐలపై ఎలాంటి ప్రభావం చూపుతాయో తెలుసుకోండి. Will your home loan EMI increase or stay stable? Get the latest insights on RBI interest rate decisions and FD returns before the big announcement.
యంగ్ ఎంట్రప్రెన్యూర్స్ సమ్మిట్: చిన్న స్టార్టప్లు కోట్లు ఎలా సంపాదిస్తున్నాయి?
హైదరాబాద్లో యంగ్ ఎంట్రప్రెన్యూర్స్ సమ్మిట్ 2026: చిన్న పెట్టుబడితో భారీ వ్యాపారాలు ఎలా నిర్మించాలో తెలుసుకోండి. Learn how Telugu founders turned side hustles into multi-crore businesses at this exclusive summit.
ఆర్బీఐ కీలక నిర్ణయం.. మీ ఈఎంఐ భారం తగ్గుతుందా?
ఆర్బీఐ కీలక నిర్ణయం మీ జేబుపై ఎలాంటి ప్రభావం చూపుతుందో తెలుసుకోండి. Will your EMI increase or decrease? Get the latest insights on RBI policy impact on loans and savings.
బెంగళూరు సబర్బన్ రైలు ఆగిందా? ఐటీ ఉద్యోగులకు షాకింగ్ వార్త
బెంగళూరు సబర్బన్ రైలు ప్రాజెక్టులో జాప్యం వల్ల రియల్ ఎస్టేట్ మరియు ఐటీ ఉద్యోగులపై తీవ్ర ప్రభావం పడుతోంది. Will the BSRP project miss its 2026 deadline due to land acquisition hurdles?
FD Rates: డబ్బు దాచుకోవాలనుకుంటున్నారా? టాప్ బ్యాంకుల్లో నేటి ఎఫ్డీ రేట్లు ఇవే!
ప్రస్తుతం స్టాక్ మార్కెట్లలో అనిశ్చితి నెలకొన్న తరుణంలో, చాలా మంది ఇన్వెస్టర్లు తమ కష్టార్జితాన్ని సురక్షితమైన మార్గాల్లో పెట్టుబడి పెట్టాలని ఆలోచిస్తున్నారు. ఇలాంటి వారికి ఫిక్స్డ్ డిపాజిట్లు (FD) ఎప్పుడూ ఒక నమ్మకమైన ఆప్షన్. ఏప్రిల్ 2026లో దేశంలోని పలు అగ్రశ్రేణి బ్యాంకులు ఎఫ్ డీ రేట్ల (FD rates) ను భారీగా సవరించాయి. ముఖ్యంగా ఒకటిన్నర
Layoffs: ఒరాకిల్ ఎందుకు ఇన్ని వేల మందిని తీసేస్తోంది? లోపల జరుగుతోంది ఇదే!
ప్రముఖ గ్లోబల్ టెక్ దిగ్గజం ఒరాకిల్ (Oracle) నుండి వస్తున్న తాజా వార్తలు ఐటీ రంగాన్ని వణికించివేస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా సుమారు 10,000 నుండి 30,000 మంది ఉద్యోగులను తొలగించాలని కంపెనీ నిర్ణయించగా, అందులో అత్యధికంగా ప్రభావితమైన దేశాల్లో భారత్ ఒకటి. సుమారు 12,000 మంది భారతీయ ఉద్యోగులు ఈ లేఆఫ్స్ (layoffs) వల్ల తమ ఉపాధిని కోల్పోయినట్లు
Income tax calculator: కొత్త ట్యాక్స్ స్లాబ్స్ ఇవే! మీ జీతంపై ఎంత పన్ను పడుతుందో తెలుసుకోండి!
ప్రతి ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో ఉద్యోగులను వేధించే అతిపెద్ద ప్రశ్న.. పాత పన్ను విధానం (Old Tax Regime) బాగుంటుందా? లేక కొత్త పన్ను విధానం (New Tax Regime) ఎంచుకోవాలా?. 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం కొన్ని కీలక మార్పులు చేసింది. ఈ నేపథ్యంలో, మీ ఆదాయంపై తక్కువ పన్ను పడాలంటే మీరు
సాఫ్ట్వేర్ రంగంలో లక్షల్లో జీతాలు ఉన్నా ఎప్పుడు ఏ ఉద్యోగం ఊడుతుందో తెలియని పరిస్థితి. ఇటీవల అమెజాన్, టీసీఎస్ వంటి దిగ్గజ సంస్థలే వేల సంఖ్యలో ఉద్యోగులను తొలగించాయి. తాజాగా ప్రపంచ ప్రఖ్యాత టెక్ సంస్థ ఒరాకిల్ (Oracle) దాదాపు 30,000 మందిని ఇంటికి పంపించేసింది. ఇందులో మన భారతీయులే 12,000 మంది ఉండటం గమనార్హం. తెల్లవారుజామున
Gold: బంగారంపై రుణం కావాలా? గోల్డ్ లోన్ కంటే ఇదే బెస్ట్.. తక్కువ వడ్డీకే డబ్బు!
భారతీయ సమాజంలో బంగారానికి ఉన్న విలువ ప్రత్యేకమైనది. కేవలం అలంకరణ కోసమే కాకుండా ఆపద కాలంలో ఆదుకునే గొప్ప పెట్టుబడిగా మన వారు బంగారాన్ని చూస్తారు. ఇంట్లో ఏదైనా పెళ్లి లేదా అత్యవసర వైద్య ఖర్చులు వచ్చినప్పుడు మన కళ్ళ ముందు మెదిలే మొదటి ఆప్షన్ గోల్డ్ లోన్ (Gold Loan). అయితే చాలా మందికి కేవలం
పాకిస్తాన్ ఎన్ని ముక్కలవుతుందో ఆ దేవుడికే తెలియాలి..రాజనాథ్ సింగ్ మాస్ వార్నింగ్..ఎందుకంటే..
భారత రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పాకిస్థాన్కు అత్యంత కఠినమైన హెచ్చరిక జారీ చేశారు. పశ్చిమ బెంగాల్లోని ముర్షిదాబాద్లో జరిగిన బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తూ.. పాకిస్థాన్ గనుక పశ్చిమ బెంగాల్ వైపు కన్నెత్తి చూసినా లేదా భారతదేశ ప్రాదేశిక సమగ్రతకు భంగం కలిగించాలని ప్రయత్నించినా, ఆ దేశం మరిన్ని ముక్కలుగా విడిపోయే ప్రమాదం ఉందని స్పష్టం
Today Gold Silver Rate Live: ఇరాన్ ఉద్రిక్తతలతో మారుతున్న బంగారం ధరలు
భారత్లో బంగారం, వెండి ధరలు మంగళవారం పెరిగాయి. ముడి చమురు ధరలు బ్యారెల్కు $115 డాలర్లను దాటినప్పటికీ, పసిడి ధరలు పెరగడం గమనార్హం. అయితే, డాలర్ బలపడటం, యీల్డ్స్ పెరగడంతో ఈ పెరుగుదల పరిమితంగానే ఉంది. స్పాట్ గోల్డ్ ధర ఔన్సుకు $4,650 డాలర్ల పైన స్థిరంగా ట్రేడ్ అవుతుండగా, స్పాట్ సిల్వర్ ఔన్సుకు $72.7 డాలర్ల
కేంద్రం నుండి రూ.2.5 లక్షల కోట్ల రుణ హామీ పథకం.. కంపెనీ నష్టాలు పాలైతే ప్రభుత్వమే భరిస్తుంది..
పశ్చిమ ఆసియాలో నెలకొన్న తీవ్ర ఉద్రిక్తతలు, అమెరికా-ఇరాన్ మధ్య కొనసాగుతున్న పోరాటం వల్ల భారతీయ వ్యాపార రంగానికి, ముఖ్యంగా సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు (MSMEలు) కలగబోయే నష్టాన్ని నివారించేందుకు కేంద్ర ప్రభుత్వం ఒక భారీ వ్యూహాన్ని సిద్ధం చేస్తోంది. యుద్ధం కారణంగా అంతర్జాతీయ సరఫరా గొలుసు దెబ్బతినడం, ముడి చమురు ధరలు ఆకాశాన్ని తాకడం
Interest rates: రేపే RBI పాలసీ నిర్ణయం! లోన్ EMI పెరుగుతుందా? వడ్డీ రేట్లపై క్లారిటీ ఇదే!
మీరు కొత్తగా ఇల్లు కొనాలని ప్లాన్ చేస్తున్నారా? లేదా ఇప్పటికే హోమ్ లోన్ తీసుకుని EMIలు కడుతున్నారా? అయితే రేపు వెలువడబోయే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) మానిటరీ పాలసీ నిర్ణయం మీపై నేరుగా ప్రభావం చూపబోతోంది. ఏప్రిల్ 6 న ప్రారంభమైన ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ (MPC) సమావేశం రేపటితో ముగియనుంది. ఈ
Bengaluru: అద్దె ఎంత పెరిగినా అక్కడే ఉంటాం! ఫ్రెండ్స్ కోసం లక్షలు వదులుకుంటున్న బెంగళూరు కపుల్!
సాధారణంగా ఎక్కడైనా అద్దె భారీగా పెరిగితే వెంటనే మరో తక్కువ రేటు ఉన్న ఇంటి కోసం వెతుకుతాం. కానీ బెంగళూరు (Bengaluru) లో మాత్రం సీన్ రివర్స్ అవుతోంది. అద్దె 30 శాతం పెరిగినా సరే, పాత ఇంటిని లేదా పాత అపార్ట్మెంట్ను వదిలి వెళ్లడానికి చాలా మంది ఇష్టపడటం లేదు. తాజాగా ఒక ఐటీ జంట
Trending: ఆఫర్ 80 లక్షలు.. చేతికి వచ్చేది 40.. మిగతాది ఏమైందో తెలిస్తే నవ్వు ఆపుకోలేరు!
సాధారణంగా ఐఐఎం (IIM) లాంటి ప్రతిష్టాత్మక విద్యా సంస్థల్లో చదివే విద్యార్థులకు కోట్లల్లో ప్యాకేజీలు రావడం మనం చూస్తుంటాం. రీసెంట్ గా ఒక ఆఫ్రికన్ కంపెనీ ఐఐఎం కలకత్తా విద్యార్థులకు రూ. 80 లక్షల భారీ వార్షిక వేతనాన్ని ఆఫర్ చేసింది. వినడానికి ఇది ఎంతో గొప్పగా అనిపించినా దాని వెనుక ఉన్న అసలు ట్విస్ట్ తెలిస్తే
కోమాలో ఇరాన్ అధినేత.. కోమ్లోని రహస్య ప్రాంతంలో అత్యవసర చికిత్స.. టెహ్రాన్లో అసలేం జరుగుతోంది..
అమెరికా - ఇరాన్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ.. Iran నూతన సుప్రీం నేత మొజ్తబా ఖమేనీ ఆరోగ్య పరిస్థితిపై సంచలన వార్తలు వెలువడుతున్నాయి. 'ది టైమ్స్' ప్రచురించిన ఒక దౌత్యపరమైన నివేదిక ప్రకారం.. మొజ్తబా ప్రస్తుతం అపస్మారక స్థితిలో ఉన్నారని, పవిత్ర నగరమైన 'కోమ్' (Qom) లోని ఒక రహస్య ప్రాంతంలో ఆయనకు అత్యవసర
టీసీఎస్ ఉద్యోగుల షాకింగ్ నిర్ణయం: కంపెనీని వదిలేసి వెళ్లిపోతున్నారు..ఎందుకంటే...
ఇండియాలో ఐటీ జాబ్ అనగానే అందరికీ గుర్తొచ్చే మొదటి పేరు టీసీఎస్ (TCS). టాటా గ్రూప్కు చెందిన ఈ సంస్థ, దేశంలోనే అతిపెద్ద ఐటీ సేవల కంపెనీగా కొనసాగుతోంది.అలాంటి టీసీఎస్, గతేడాది తమ ఉద్యోగుల్లో 2 శాతం మందిని, అంటే సుమారు 12,000 మందికి పైగా సిబ్బందిని తొలగిస్తున్నట్లు ప్రకటించి యావత్ ఐటీ రంగాన్ని షాక్కు గురిచేసింది.
బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 7, మంగళవారం ధరలు ఇవే..
ప్రపంచ వ్యాప్తంగా నెలకున్న ఆర్థిక పరిస్థితులతో మార్కెట్లో గందరగోళంగా తయారయ్యాయి. బులియన్ మార్కెట్ దగ్గర నుంచి స్టాక్ మార్కెట్ వరకు అన్నీ అతలాకుతలం అయ్యాయి. గత కొంత కాలంగా బంగారం ధరలు తీవ్ర ఒడిదుడుకులకు లోనవుతున్నాయి. పశ్చిమాసియాలో నెలకున్న యుద్ధ మేఘాలతో బంగారం ధరలు ఎటు పయనిస్తున్నాయో అర్థం కాని పరిస్థితి నెలకొంది. గత రెండు రోజుల
Bengaluru: బెంగళూరులో కొబ్బరి నీళ్లు రూ. 180.. మరి హైదరాబాద్ లో ఎంతంటే..
వేసవి కాలం వచ్చిందంటే చాలు, భానుడి భగభగలకు తట్టుకోలేక జనం చల్లని పానీయాల వైపు మొగ్గు చూపుతారు. ముఖ్యంగా ప్రకృతి ప్రసాదించిన అమృతం లాంటి కొబ్బరి నీళ్లకు విపరీతమైన డిమాండ్ ఉంటుంది. అయితే ఈ ఏడాది ఎండల కంటే ముందుగానే కొబ్బరి బోండాల ధరలు మండిపోతున్నాయి. ఐటీ సిటీ బెంగళూరు (Bengaluru) లో ఒక లీటర్ కొబ్బరి
ఉద్యోగ అవకాశాల కోసం ఏటా వేలాది మంది యువత బెంగళూరు (Bengaluru) మహానగరానికి వస్తుంటారు. అయితే, కొత్తగా వచ్చే వారికి అక్కడి ట్రాఫిక్, అద్దెలు, రవాణా వ్యవస్థ , వేగవంతమైన జీవనశైలి కొంత భయాన్ని కలిగిస్తాయి. ఈ క్రమంలోనే, బెంగళూరులో నివసిస్తున్న ప్రియాంక మోండల్ అనే బెంగాలీ యువతి షేర్ చేసిన ఒక ఇన్స్టాగ్రామ్ వీడియో
ఎయిర్ ఇండియా సీఈఓ క్యాంప్బెల్ విల్సన్ రాజీనామా.. అసలు కారణం ఏంటంటే..
ఎయిర్ ఇండియా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO), మేనేజింగ్ డైరెక్టర్ క్యాంప్బెల్ విల్సన్ తన పదవికి రాజీనామా చేసినట్లు ప్రకటించారు. టాటా గ్రూప్ యాజమాన్యంలో ఎయిర్ ఇండియాను ప్రపంచ స్థాయి ఎయిర్లైన్గా తీర్చిదిద్దే క్రమంలో ఆయన పోషించిన పాత్ర చాలా గొప్పదని చెప్పవచ్చు. టాటా గ్రూప్ ఎయిర్ ఇండియాను కొనుగోలు చేసిన తర్వాత, సంస్థను పునర్నిర్మించడానికి ఎంపిక
కాల్పుల విరమణపై ఇరాన్ కీలక నిర్ణయం.. పిచ్చెక్కిపోతున్న ట్రంప్.. ఈ రోజు రాత్రే అసలు కథ..
పశ్చిమాసియాలో ముదురుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో అమెరికా పంపిన తాత్కాలిక కాల్పుల విరమణ ప్రతిపాదనను ఇరాన్ సోమవారం తిరస్కరించింది. ఈ మేరకు పాకిస్థాన్ మధ్యవర్తిత్వం ద్వారా తన నిర్ణయాన్ని అమెరికాకు చేరవేసింది. కేవలం తాత్కాలికంగా యుద్ధాన్ని నిలిపివేయడం ఇరాన్కు ఇష్టం లేదని, దీనికి శాశ్వత పరిష్కారం కావాలని ఇరాన్ అధికారిక వార్తాసంస్థ 'ఇర్నా' స్పష్టం చేసింది. తక్షణ కాల్పుల
ఈ రోజు రాత్రి ఇరాన్ శ్మశానంగా మారుతుంది.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు.. ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఆందోళన..
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ పట్ల అత్యంత కఠినమైన వైఖరిని ప్రదర్శిస్తూ.. ఆ దేశాన్ని ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. మంగళవారం రాత్రి 8 గంటల (అమెరికా ప్రామాణిక కాలమానం) లోపు ఇరాన్ తన పద్ధతిని మార్చుకోకపోతే, ఆ దేశాన్ని ఒక్క రాత్రిలోనే నామరూపాలు లేకుండా చేసే శక్తి అమెరికాకు ఉందని ఆయన స్పష్టం చేశారు.
గ్లోబల్ ఫైనాన్స్ దిగ్గజం యూబీఎస్ (UBS) ప్రచురించిన తాజా విశ్లేషణ ప్రకారం.. బంగారం మార్కెట్ ప్రస్తుతం ఒక అత్యంత కీలకమైన, సంక్లిష్టమైన దశలో ఉంది. పశ్చిమాసియాలో ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ మధ్య నెలకొన్న యుద్ధ వాతావరణం ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కుదిపేస్తున్న తరుణంలో.. సురక్షితమైన పెట్టుబడిగా భావించే బంగారం ధరల గమనంపై యూబీఎస్ ఆసక్తికరమైన అంచనాలను వెలువరించింది.
Success story: షుగర్ లేని స్వీట్లతో కోట్లల్లో లాభాలు! సాఫ్ట్వేర్ దంపతుల సక్సెస్ స్టోరీ..!
సాధారణంగా సాఫ్ట్వేర్ ఉద్యోగం అంటేనే ఒక కల. అలాంటిది అమెరికాలో డేటా ఇంజనీర్లుగా స్థిరపడి, చేతినిండా జీతం వస్తున్నా.. సొంత గడ్డపై ఏదైనా సాధించాలనే తపనతో ఆ కొలువులను వదులుకోవడం అంటే సామాన్యమైన విషయం కాదు. కానీ, సందీప్ జోగిపర్తి , కవిత గోపు దంపతులు ఆ సాహసం చేశారు. ఈ రోజు వారి సక్సెస్ స్టోరీ
Bengaluru: బెంగళూరులో ఎల్పీజీ సిలిండర్ల కొరత! దెబ్బకు పడిపోయిన కూరగాయల ధరలు!
ప్రస్తుతం పశ్చిమ ఆసియాలో కొనసాగుతున్న ఇరాన్-అమెరికా-ఇజ్రాయెల్ యుద్ధం ప్రభావం బెంగళూరు (Bengaluru) నగరవాసుల రోజువారీ జీవితంపై తీవ్రంగా పడుతోంది. నగరంలో కమర్షియల్ ఎల్పీజీ (LPG) సిలిండర్ల కొరత ఏర్పడటంతో ఆర్థిక కార్యకలాపాలు ఒక్కసారిగా నిలిచిపోయాయి. దీని ప్రభావం కేవలం హోటళ్లు, పీజీలకే పరిమితం కాకుండా, నగరంలోని ప్రధాన కూరగాయల మార్కెట్లపై కూడా పడింది. గ్యాస్ దొరక్క హోటళ్లు
Bengaluru: బెంగళూరులో రియల్ ఎస్టేట్ మంట! మైసూరు నెక్స్ట్ టెక్ హబ్గా మారుతుందా?
కర్ణాటక రాజధాని బెంగళూరు (Bengaluru) లో రియల్ ఎస్టేట్ ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. సామాన్యులే కాదు, లక్షల్లో జీతాలు తీసుకునే ఐటీ ఉద్యోగులు కూడా అక్కడ ఇల్లు కొనాలంటే భయపడే పరిస్థితి నెలకొంది. దీనికి తోడు ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వల్ల ఉద్యోగ భద్రతపై నెలకొన్న ఆందోళనలు కొనుగోలుదారులను ఆలోచనలో పడేస్తున్నాయి. ఈ క్రమంలోనే చాలామంది
బెంగళూరును కుదిపేస్తున్న ఎల్పిజి కొరత.. కొనేవారు లేక బోసిపోయిన కూరగాయల మార్కెట్లు..
పశ్చిమాసియాలో ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ దేశాల మధ్య నెలకొన్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు కేవలం ఆ ప్రాంతానికే పరిమితం కాకుండా, వేల మైళ్ల దూరంలో ఉన్న బెంగళూరు నగర వాసుల దైనందిన జీవితాలను అస్తవ్యస్తం చేస్తున్నాయి. అంతర్జాతీయంగా ఇంధన సరఫరా గొలుసులకు ఏర్పడిన ఆటంకాలు బెంగళూరులో వాణిజ్య ఎల్పిజి (LPG) సిలిండర్ల తీవ్ర కొరతకు దారితీశాయి. ఈ
విశాఖలో పట్టాలెక్కుతున్న గూగుల్ డేటా సెంటర్.. ఈ నెల 28న మెగా ప్రాజెక్టుకు శంకుస్థాపన..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పారిశ్రామిక, సాంకేతిక చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయం మొదలవబోతోంది. విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల వేదికగా గూగుల్ సంస్థ నిర్మించ తలపెట్టిన భారీ డేటా సెంటర్ ప్రాజెక్ట్ ఇప్పుడు పట్టాలెక్కడానికి సిద్ధమైంది. సుమారు 15 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 1.25 లక్షల కోట్లు) భారీ పెట్టుబడితో చేపట్టబోతున్న ఈ ప్రాజెక్ట్, భారతదేశంలోనే ఇప్పటివరకు జరిగిన
ఇరాన్ యుద్దం ఆగకపోతే భారత్ సంక్షోభంలోకి..సంచలన రిపోర్ట్ విడుదల చేసిన గోల్డ్మన్ సాచ్స్
ప్రస్తుత ప్రపంచ చమురు విపణి తీవ్రమైన ఒత్తిడికి లోనవుతోంది. దీనికి ప్రధాన కారణం పశ్చిమాసియాలో ఇరాన్, అమెరికా మధ్య నెలకొన్న యుద్ధ వాతావరణమే అని చెప్పవచ్చు. ఇరాన్-అమెరికా పోరు రెండో నెలలోకి ప్రవేశించినా ఉద్రిక్తతలు తగ్గకపోవడం, అంతర్జాతీయ ఇంధన సరఫరా వ్యవస్థపై పెను ప్రభావాన్ని చూపుతోంది. ముఖ్యంగా బ్రెంట్ క్రూడ్ ధరలు బ్యారెల్కు $110 దాటగా, యూఎస్
Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!
ప్రస్తుతం పశ్చిమ ఆసియాలో మండుతున్న యుద్ధ జ్వాలల మధ్య, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Trump) అనుసరిస్తున్న విధానాలపై ప్రపంచ ప్రఖ్యాత ఆర్థికవేత్త జెఫ్రీ సాచ్స్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ విషయంలో అమెరికా , ఇజ్రాయెల్ తీసుకుంటున్న నిర్ణయాలు తీవ్ర వినాశనానికి దారితీస్తాయని ఆయన హెచ్చరించారు. పర్షియన్ నాగరికత యొక్క లోతైన చరిత్రను, వారి ప్రతిఘటన
అప్పుల కుప్పగా అమెరికా.. కొంపలు ముంచబోతున్న 1974 వ ఏడాది నిర్ణయాలు.. కియోసాకి వార్నింగ్..
ప్రముఖ ఆర్థిక విశ్లేషకుడు, రిచ్ డాడ్ పూర్ డాడ్ రచయిత రాబర్ట్ కియోసాకి అమెరికా ఆర్థిక వ్యవస్థ ఎదుర్కొంటున్న ప్రస్తుత సంక్షోభంపై అత్యంత లోతైన, విమర్శనాత్మక విశ్లేషణను అందించారు. నేడు ప్రపంచం ఎదుర్కొంటున్న అనిశ్చితికి మూలాలు ఐదు దశాబ్దాల క్రితం.. ముఖ్యంగా 1974 లో తీసుకున్న నిర్ణయాల్లోనే ఉన్నాయని ఆయన బలంగా వాదిస్తున్నారు. పెట్టుబడిదారుడు రాబర్ట్ కియోసాకి
Gold silver: బంగారం, వెండి కొనేవారికి అలర్ట్.. ఈ వారం ధరలు ఎలా ఉండబోతున్నాయి? నిపుణుల అంచనా ఇదే!
ప్రస్తుతం పశ్చిమ ఆసియాలో నెలకొన్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు , అంతర్జాతీయ ఆర్థిక పరిణామాల నేపథ్యంలో బంగారం, వెండి (Gold Silver) ధరలు ఈ వారం కూడా ఒడిదుడుకులకు లోనయ్యే అవకాశం ఉందని మార్కెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా ఇరాన్-అమెరికా మధ్య పెరుగుతున్న ఘర్షణలు సురక్షితమైన పెట్టుబడిగా భావించే పసిడి వైపు ఇన్వెస్టర్లను ఆకర్షిస్తున్నాయి. గత
హార్ముజ్ జలసంధిపై ఇరాన్ సంచలన ప్రకటన.. అమెరికాకు బిగ్ షాక్.. ఇజ్రాయెల్ కథ కంచికి..
పశ్చిమాసియాలో పరిస్థితులు భగ్గుమంటున్నాయి. యుద్ధం పతాక స్థాయికి చేరింది. తాజాగా ఇరాన్ నావికాదళం ఇటీవల చేసిన ప్రకటన అంతర్జాతీయ స్థాయిలో.. ముఖ్యంగా పశ్చిమాసియా ప్రాంతంలో పెను సంచలనం సృష్టించింది. హార్ముజ్ జలసంధి ఇకపై ఎప్పటికీ పాత స్థితికి చేరుకోదని, ముఖ్యంగా అమెరికా, ఇజ్రాయెల్ దేశాలకు ఈ మార్గం పూర్వపు రీతిలో అందుబాటులో ఉండదని ఇరాన్ నావికాదళం స్పష్టం
Today Gold Silver Rate Live: తగ్గిన బంగారం, వెండి ధరలు.. తీవ్రమవుతున్న ఇరాన్ యుద్ధం
భారత్లో బంగారం, వెండి ధరలు మరింత తగ్గే అవకాశం కనిపిస్తోంది. అంతర్జాతీయంగా ఈ విలువైన లోహాల ధరలు సోమవారం (ఏప్రిల్ 6) పడిపోవడమే ఇందుకు కారణం. స్పాట్ గోల్డ్ 1% క్షీణించి ఔన్సుకు $4,630 వద్ద కష్టంగా ట్రేడ్ అవుతుండగా, స్పాట్ సిల్వర్ 1.4% తగ్గి ఔన్సుకు $72 దిగువన కొనసాగుతోంది. మరోవైపు, ముడి చమురు ధరలు
Iran war: హోర్ముజ్ జలసంధిపై కీలక నిర్ణయం.. ఊపిరి పీల్చుకోనున్న ఆయిల్ మార్కెట్!
ప్రస్తుతం పశ్చిమ ఆసియాలో నెలకొన్న ఇరాన్ వార్ (Iran War) పరిస్థితులు ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపుతున్నాయి. అమెరికా, ఇజ్రాయెల్ , ఇరాన్ మధ్య ముదురుతున్న పోరు ఇంధన మార్గాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. అయితే తాజాగా ఇరాక్ దేశానికి ఇరాన్ ఒక కీలక మినహాయింపునిచ్చినట్లు తెలుస్తోంది. హోర్ముజ్ జలసంధి (Strait of Hormuz) గుండా ఇరాక్ చమురు
Hyderabad: బేగంపేట ఎయిర్పోర్ట్ కింద భారీ టన్నెల్.. ఇక ఆ ఏరియాల్లో ట్రాఫిక్ కష్టాలుండవ్!
హైదరాబాద్ (Hyderabad) నగరంలో రోజురోజుకూ పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ముఖ్యంగా సికింద్రాబాద్, ప్యారడైజ్ మీదుగా వెళ్లే ప్రయాణికులకు ట్రాఫిక్ ఒక పెద్ద సవాలుగా మారింది. అయితే, ఈ సమస్యకు పరిష్కారంగా తెలంగాణ ప్రభుత్వం ఒక భారీ ప్రాజెక్టును పట్టాలెక్కించింది. బేగంపేట ఎయిర్పోర్ట్ రన్వే కింద నుంచి 600 మీటర్ల పొడవైన, ఆరు వరుసల
బంగారం ధరలు శాంతించాయి. గత కొంత కాలంగా భారీగా పెరుగుతూ వచ్చిన పసిడి ధరలు నేల చూపులు చూశాయి. అంతర్జాతీయంగా నెలకున్న ఉద్రిక్తతలతో డాలర్ విలువ పుంజుకునే పరిస్థితులు కనిపిస్తున్నాయి ఈ నేపథ్యంలో పెట్టుబడిదారులు డాలర్ ఆధారిత ఆస్తుల మీదకు పెట్టుబడులను మళ్లిస్తున్నారు. దీంతో పసిడి ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. సాధారణంగా వార్ ప్రభావంతో బంగారం ధరలు
GR RBI MPC Poll: ఏప్రిల్లో వడ్డీ రేట్ల కోత ఉండదు..ఇరాన్-అమెరికా యుద్ధంతో RBI వేచి చూసే వ్యూహం..
RBI MPC Survey: గుడ్రిటర్న్స్ పోల్స్ ప్రకారం, ఏప్రిల్ 6న ప్రారంభం కానున్న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ద్రవ్య విధాన కమిటీ (MPC) సమావేశంలో రెపో రేటును 5.25% వద్ద యథాతధంగా ఉంచే అవకాశం ఎక్కువగా ఉంది. ఇరాన్-అమెరికా యుద్ధం వల్ల భారతదేశం ఎదుర్కొంటున్న భౌగోళిక రాజకీయ అనిశ్చితి, స్థూల ఆర్థిక పరిస్థితుల కారణంగా
బెంగళూరు ట్రాఫిక్ క్లియర్ కావాలంటే.. 25 అండర్పాసులు, 35 ఫ్లైవోర్స్, 101 స్కైవాక్స్ కావాల్సిందే..
బెంగళూరు నగరంలో నానాటికీ పెరుగుతున్న వాహనాల రద్దీని నియంత్రించడానికి, పాదచారుల భద్రతను మెరుగుపరచడానికి బెంగళూరు ట్రాఫిక్ పోలీసులు (BTP) సిద్ధం చేసిన సమగ్ర ప్రణాళిక నగర భవిష్యత్తుకు ఒక కీలక మార్గదర్శిగా కనిపిస్తోంది. రద్దీ డేటా, ప్రమాదాల విశ్లేషణ ఆధారంగా రూపొందించిన ఈ నివేదిక, కేవలం రహదారుల విస్తరణపైనే కాకుండా, పాదచారుల ప్రాణ రక్షణపై కూడా దృష్టి
ప్రపంచం ముప్పు ముంగిట్లో ఉంది.. ఈ మూడు ఆస్తులు తప్ప మిమ్మల్ని ఏవీ కాపాడలేవంటున్న కియోసాకి..
ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న ఆందోళనకర పరిస్థితులు మళ్లీ సంక్షోభం దిశగా పయనిస్తున్నాయి. ప్రపంచ దేశాలు మళ్లీ గత సంక్షోభానికి సిద్ధంగా ఉండాలని పలువురు పిలుపునిస్తున్నారు.తాజాగా ప్రముఖ ఆర్థిక విశ్లేషకుడు, 'రిచ్ డాడ్ పూర్ డాడ్' రచయిత రాబర్ట్ కియోసాకి ప్రస్తుత ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై చేస్తున్న హెచ్చరికలు సర్వత్రా చర్చనీయాంశమవుతున్నాయి. సుమారు ఐదు దశాబ్దాల క్రితం మొదలైన
Hyderabad: హైదరాబాద్లో ఇళ్ల ధరల విస్ఫోటనం..! చిన్నగా మారుతున్న అపార్ట్మెంట్లు!
గడిచిన ఆరేళ్లలో హైదరాబాద్ (Hyderabad) రియల్ ఎస్టేట్ మార్కెట్ ఊహించని స్థాయిలో వృద్ధి చెందింది. 2019 నుంచి 2025 మధ్య కాలంలో నగరంలో ఇళ్ల ధరలు ఏకంగా 81 శాతం పెరిగాయని నోబ్రోకర్ (NoBroker) తాజా నివేదిక వెల్లడించింది. ప్రస్తుతం నగరంలో చదరపు అడుగు సగటు ధర ₹8,326కి చేరుకుంది. దేశవ్యాప్తంగా అత్యంత వేగంగా ధరలు పెరుగుతున్న
Gold Price: భారీ రికార్డుల నుంచి దిగివచ్చిన పసిడి! లేటెస్ట్ గోల్డ్ రేట్లు ఇవే..!
పసిడి ప్రేమికులకు ఆదివారం నాడు ఒక శుభవార్త అనే చెప్పాలి. అంతర్జాతీయంగా నెలకొన్న ఉద్రిక్తతలు, మార్కెట్ ఒడిదుడుకుల మధ్య నేడు దేశవ్యాప్తంగా బంగారం ధర (Gold Price) స్థిరంగా కొనసాగుతోంది. గడచిన కొన్ని రోజులుగా భారీగా పెరిగిన పసిడి ధరలు, నేడు ప్రధాన నగరాల్లో ఎటువంటి మార్పు లేకుండా ట్రేడ్ అవుతున్నాయి. అయితే వెండి ధరలు మాత్రం
Bengaluru: బెంగళూరులో 14 శాతం పెరిగిన ప్రాపర్టీ రేట్లు..! 3BHK ఫ్లాట్ ధర ఎంతంటే..
గార్డెన్ సిటీగా పేరుగాంచిన బెంగళూరు (Bengaluru) లో ఇప్పుడు రియల్ ఎస్టేట్ మార్కెట్ సెగలు పుట్టిస్తోంది. సొంత ఇల్లు కట్టుకోవాలన్నా లేదా ఒక ఫ్లాట్ కొనాలన్నా సామాన్యులు వెనకాడాల్సిన పరిస్థితి ఏర్పడింది. తాజా గణాంకాల ప్రకారం, 2026 మొదటి త్రైమాసికంలో (Q1) బెంగళూరులో నివాస గృహాల ధరలు ఏకంగా 14 శాతం వృద్ధిని నమోదు చేశాయి. గత
భారతదేశపు సిలికాన్ వ్యాలీగా పిలవబడే బెంగళూరు (Bengaluru) నగరం మరో అంతర్జాతీయ మైలురాయిని అధిగమించింది. టెక్నాలజీ , ఇన్నోవేషన్ రంగంలో ప్రపంచంలోని అత్యుత్తమ నగరాల జాబితాలో బెంగళూరు ఇప్పుడు ఆరో స్థానాన్ని కైవసం చేసుకుంది. ఈ క్రమంలో పారిస్, టోక్యో, బోస్టన్ వంటి దిగ్గజ అంతర్జాతీయ నగరాలను కూడా వెనక్కి నెట్టి, గ్లోబల్ టెక్ పవర్హౌస్గా తన
UDAN cafe: విమానాశ్రయాల్లో చౌకధరల విందు! రూ. 10లకే టీ, రూ. 20లకే సమోసా.. ఎక్కడో తెలుసా?
సాధారణంగా విమానాశ్రయాల్లో ఏదైనా తినాలన్నా లేదా తాగాలన్నా వందల రూపాయలు ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఒక కప్పు టీ లేదా చిన్న వాటర్ బాటిల్ ధర కూడా సామాన్యుడికి భారంగా మారుతుంటుంది. అయితే, విమాన ప్రయాణికులకు ఈ ఇబ్బంది కలగకుండా కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ (MoCA) ఒక అద్భుతమైన నిర్ణయం తీసుకుంది. 'ఉడాన్' (UDAN)
Bengaluru: బెంగళూరు మేక్రి సర్కిల్లో ట్రాఫిక్ కష్టాలకు చెక్: రూ. 420 కోట్లతో భారీ ఫ్లైఓవర్!
బెంగుళూరు నగరంలో ట్రాఫిక్ అంటేనే వాహనదారులు భయపడిపోయే పరిస్థితి. ముఖ్యంగా హెబ్బాల్ ఫ్లైఓవర్ వద్ద అదనపు ర్యాంప్ను ప్రారంభించినప్పటి నుండి, మేక్రి సర్కిల్ వద్ద ట్రాఫిక్ రద్దీ విపరీతంగా పెరిగిపోయింది. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా బెంగళూరు (Bengaluru) డెవలప్మెంట్ అథారిటీ (BDA) ఒక భారీ ప్రాజెక్టును సిద్ధం చేసింది. సుమారు ₹420 కోట్ల
Bengaluru: బెంగళూరులో ఫుడ్ ధరలకు రెక్కలు! దోశ, ఇడ్లీ రేట్లు ఎంత పెరిగాయో తెలుసా?
సిలిండర్ ధరలు పెరగడం సామాన్యుడికి భారమనే విషయం మనందరికీ తెలిసిందే. కానీ, ఇప్పుడు ఆ ప్రభావం బెంగళూరు (Bengaluru) నగరంలోని హోటల్ తిండిపై కూడా పడింది. సిలిండర్ల కొరత, పెరుగుతున్న ఖర్చులతో బెంగుళూరులోని చిన్న, పెద్ద హోటళ్లు తమ మెనూ ధరలను సవరించాయి. పొద్దున్నే తినే ఇడ్లీ నుంచి మధ్యాహ్నం భోజనం వరకు అన్నింటిపై ధరలు పెరగడంతో
బంగారం ధర ఈ వారం ఎంత పెరిగిందో తెలుసా.. రూపాయి పైనే పెట్టుబడిదారుల ఆశలు.. ఎందుకంటే..
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఇరాన్-అమెరికా యుద్ధ ఉద్రిక్తతలు, ఆర్థిక అనిశ్చితి భారతీయ పసిడి మార్కెట్పై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. ఒకవైపు డాలర్తో పోలిస్తే రూపాయి విలువలో హెచ్చుతగ్గులు, మరోవైపు ముడి చమురు ధరల పెరుగుదల వెరసి బంగారం ధరలను ఆకాశానికి చేర్చాయి. ఏప్రిల్ 4, 2026, శనివారం నాటి గణాంకాల ప్రకారం.. దేశీయ మార్కెట్లో బంగారం ధరలు
ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..
భారతదేశం- పాకిస్థాన్ మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలు మరోసారి ముదిరాయి. పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు ఇప్పుడు ఇరు దేశాల మధ్య కలకలం రేపుతున్నాయి. ఇటీవల ఒక అంతర్జాతీయ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. అవసరమైతే పాకిస్థాన్ సైన్యం భారత్లోకి ప్రవేశించి దాడులు చేస్తుందని వ్యాఖ్యానించారు. పాకిస్థాన్ రక్షణ మంత్రి
పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ ఉద్రిక్తతలు ఇప్పుడు అత్యంత ప్రమాదకర స్థాయికి చేరుకున్నాయి. అమెరికా - ఇరాన్ మధ్య దౌత్యపరమైన చర్చలు విఫలం కావడమే కాకుండా, క్షేత్రస్థాయిలో సైనిక ఘర్షణలు మొదలైనట్లు తాజా పరిణామాలు సూచిస్తున్నాయి. అంతర్జాతీయ మీడియా నివేదికల ప్రకారం.. ప్రస్తుత పరిస్థితిని చక్కదిద్దేందుకు అమెరికా ప్రతిపాదించిన 48 గంటల కాల్పుల విరమణను Iran నిర్ద్వంద్వంగా తిరస్కరించింది.
కొత్త లేబర్ కోడ్స్.. గ్రాట్యుటీ అర్హతలో భారీ మార్పులు.. 5 ఏళ్లకు బదులుగా ఏడాదికే..
భారతదేశంలో కార్మిక సంక్షేమ దిశగా ప్రభుత్వం ఒక చారిత్రాత్మక అడుగు వేసింది. నవంబర్ 2025లో అమలులోకి వచ్చిన కొత్త కార్మిక చట్టాలు (New Labour Codes) గ్రాట్యుటీ నిబంధనలలో సమూల మార్పులను తీసుకువచ్చాయి. గతంలో ఒక ఉద్యోగి గ్రాట్యుటీ పొందాలంటే కనీసం ఐదేళ్ల నిరంతర సేవ తప్పనిసరిగా ఉండాలి అనే నిబంధన ఉండేది, కానీ కొత్త మార్పుల
హైదరాబాద్ రియల్ ఎస్టేట్.. ఈ ఒక్క ఏరియాలోనే ఇల్లు కావాలంటున్న కొనుగోలుదారులు..
భాగ్యనగరంలో స్థిరాస్తి రంగం (Real Estate) ఎప్పుడూ ఒక కొత్త మలుపు తీసుకుంటూనే ఉంటుంది. ఒకప్పుడు మాదాపూర్, గచ్చిబౌలి ప్రాంతాలు ఐటీ కంపెనీల రాకతో ఎలాగైతే ఊహించని రీతిలో అభివృద్ధి చెందాయో.. ఇప్పుడు సరిగ్గా అదే తరహా వృద్ధి ఉత్తర హైదరాబాద్' (North Hyderabad) వైపు కనిపిస్తోంది. రియల్టీ నిపుణుల విశ్లేషణ ప్రకారం.. రాబోయే కొద్ది ఏళ్లలోనే
బంగారం ధర పెరిగింది.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 4, శనివారం ధరలు ఇవే..
అంతర్జాతీయంగా ప్రస్తుతం నెలకొన్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, ఆర్థిక అనిశ్చితి నేపథ్యంలో.. బంగారం ధరల భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. మార్చి నెలలో బంగారం ధరలు 2008 తర్వాత అత్యంత దారుణమైన పనితీరును కనబరిచాయి. ఫిబ్రవరి చివరిలో ఇరాన్ సంఘర్షణ ప్రారంభమైనప్పటి నుండి మార్చిలో Gold దాదాపు 11 శాతం క్షీణించింది. అయితే మార్చి 23న నమోదైన
భారత ఫారెక్స్ రిజ్వర్వులను దెబ్బతీసిన ఇరాన్ యుద్ధం..భారీగా తగ్గిన బంగారం నిల్వలు..
పశ్చిమాసియాలో ముఖ్యంగా ఇరాన్ కేంద్రంగా సాగుతున్న యుద్ధం ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలను అతలాకుతలం చేస్తోంది. ముడి చమురు, సహజ వాయువు దిగుమతులపై అత్యధికంగా ఆధారపడే భారతదేశంపై ఈ ప్రభావం మరింత తీవ్రంగా ఉంది. చమురు ధరల పెరుగుదల దేశీయంగా ద్రవ్యోల్బణాన్ని పెంచడమే కాకుండా.. భారత రూపాయి విలువపై, దేశ విదేశీ మారక నిల్వలపై (Forex Reserves)
బెంగళూరులో తీవ్రమైన ఎల్పీజీ సంక్షోభం..సగం గ్యాస్ స్టేషన్లు మూత..ఆటో డ్రైవర్లు విలవిల..
బెంగళూరు నగరంలో ఆటో ఎల్పీజీ (LPG) సంక్షోభం అత్యంత తీవ్ర స్థాయికి చేరుకుంది. నగరంలోని మొత్తం గ్యాస్ స్టేషన్లలో దాదాపు సగం మూతపడటంతో ఆటో డ్రైవర్ల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న ఈ కొరత శుక్రవారం (ఏప్రిల్ 3, 2026) నాటికి మరింత ముదిరింది. నగరంలోని గ్యాస్ పంపుల వద్ద కిలోమీటర్ల కొద్దీ
Financial planning: ఉద్యోగం ఊడినా, ఖర్చులు పెరిగినా టెన్షన్ పడకుండా ఉండాలంటే ఇలా చేయండి!
ప్రస్తుతం ఎక్కడ చూసినా లేఆఫ్స్ వార్తలు, పెరిగిపోతున్న నిత్యావసర ధరలు, స్టాక్ మార్కెట్ ఒడిదుడుకులు సామాన్యుడిని భయపెడుతున్నాయి. రేపు ఏం జరుగుతుందో తెలియని ఇలాంటి పరిస్థితుల్లో చాలామంది చేసే పెద్ద తప్పు.. కంగారుపడిపోయి తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం. అయితే తెలివైన ఫైనాన్షియల్ ప్లానింగ్ (Financial planning) అంటే కేవలం ఎక్కువ లాభాలు సంపాదించడం మాత్రమే కాదు, కష్టకాలం
Tax Regime: జీతం పెరిగినా చేతికి వచ్చే డబ్బు తగ్గుతుందా? కొత్త టాక్స్ రూల్స్లో అసలు ట్విస్ట్ ఇదే!
సాధారణంగా ఉద్యోగంలో జీతం పెరిగితే ఎవరైనా సంతోషిస్తారు. కానీ మన దేశంలోని కొత్త ఆదాయపు పన్ను విధానం (Tax Regime) ప్రకారం, కొన్నిసార్లు స్వల్పంగా పెరిగిన జీతం మీ జేబుకు చిల్లు పెట్టవచ్చు. అంటే, మీకు పెరిగిన జీతం కంటే మీరు కట్టే పన్ను ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం.
Bengaluru: జాబ్ పోయినా నాకు టెన్షన్ లేదు! ఎందుకంటే... బెంగళూరు టెక్కీ వైరల్ పోస్ట్!
సాధారణంగా ఎవరికైనా ఉద్యోగం పోయిందంటే గుండెల్లో రైళ్లు పరిగెడతాయి. కానీ, బెంగళూరుకు చెందిన ఒక ఐటీ ప్రొఫెషనల్ మాత్రం, నా ఉద్యోగం పోయింది, నేను చాలా సంతోషంగా ఉన్నాను అంటూ సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ముఖ్యంగా బెంగళూరు (Bengaluru) వంటి నగరాల్లో ఇల్లు కొనాలా? లేక అద్దెకు ఉండాలా? అనే సందిగ్ధంలో
Bengaluru: బెంగళూరు మెట్రోకు ఏమైంది? విస్తరణ జరుగుతున్నా పెరగని ప్రయాణికుల సంఖ్య!
ఐటీ హబ్ బెంగళూరు (Bengaluru)లో ట్రాఫిక్ కష్టాల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ సమస్యకు పరిష్కారంగా వచ్చిన 'నమ్మ మెట్రో' నెట్వర్క్ రోజురోజుకూ విస్తరిస్తున్నా, ప్రయాణికుల సంఖ్య మాత్రం ఆశించిన స్థాయిలో పెరగడం లేదు. ప్రస్తుతం బెంగళూరు మెట్రోలో రోజువారీ ప్రయాణికుల సంఖ్య 10 లక్షల మార్కు దగ్గరే నిలిచిపోయింది. మెట్రో అధికారులు అంచనా వేసిన 15
Gold: పసిడి ప్రియులకు అలర్ట్! 1980 తర్వాత మళ్లీ ఇప్పుడే భారీ లాభాలు.. సిద్ధంగా ఉండండి!
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల మధ్య బంగారం ధరలు అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి. ప్రముఖ వెటరన్ ఇన్వెస్టర్ పీటర్ షిఫ్ (Peter Schiff) చేసిన తాజా వ్యాఖ్యలు ఇప్పుడు పసిడి మార్కెట్లో హాట్ టాపిక్గా మారాయి. మార్చి నెలలో గరిష్ట స్థాయిల నుంచి కొంత తగ్గుముఖం పట్టినప్పటికీ, ఏప్రిల్ నెలలో బంగారం (Gold) మునుపెన్నడూ లేని విధంగా
ప్రైవేట్ , ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేసే ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం ఒక తీపి కబురు అందించింది. గతంలో గ్రాట్యుటీ పొందాలంటే ఒకే సంస్థలో కనీసం ఐదేళ్ల పాటు నిరంతరంగా పనిచేయాలనే నిబంధన ఉండేది. అయితే, కొత్త లేబర్ కోడ్ (New Labour Codes) అమలులోకి రావడంతో ఈ గ్రాట్యుటీ రూల్స్ (Gratuity rules) లో కీలక
Gold price Today: భగభగమంటున్న పసిడి.. హైదరాబాద్లో ధర ఎంతంటే?
పెళ్లిళ్ల సీజన్ కావడంతో భాగ్యనగరంలోబంగారం కొనుగోళ్లు జోరందుకున్నాయి. అయితే, గత కొన్ని రోజులుగా బులియన్ మార్కెట్లో ధరలు ఊగిసలాడుతుండటంతో వినియోగదారులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. అంతర్జాతీయ పరిణామాలు, ద్రవ్యోల్బణం వంటి కారణాల వల్ల బంగారం ధరలు రోజురోజుకూ మారుతున్నాయి. ఈ నేపథ్యంలో, ఈరోజు (శుక్రవారం, ఏప్రిల్ 3, 2026) హైదరాబాద్లో నమోదైన తాజా బంగారం ధరలు (Gold price)
Petrol prices: పెట్రోల్ రేట్ల పెంపులో పాకిస్థాన్ సరికొత్త రికార్డు.. లీటర్ పెట్రోల్ ధర ఎంతంటే..
మన దగ్గర పెట్రోల్ ధరలు (Petrol prices) రూపాయి, రెండు రూపాయలు పెరిగితేనే అబ్బా.. దారుణం అని ఫీలవుతుంటాం. కానీ మన పొరుగు దేశం పాకిస్థాన్లో పరిస్థితి చూస్తే.. మనం చాలానయం అనిపిస్తుంది. గ్లోబల్ ఆయిల్ క్రైసిస్ దెబ్బకు పాకిస్థాన్ ప్రభుత్వం సామాన్యుడి నడ్డి విరిచేలా నిర్ణయం తీసుకుంది. నెల రోజులు తిరగకముందే రెండోసారి ధరలను పెంచుతూ
LIC ఏజెంట్ నుంచి రూ. 40,000 కోట్ల సామ్రాజ్యం వరకు.. ఈయన ప్రయాణం అద్భుతం!
చాలామంది 60 ఏళ్లు రాగానే ఉద్యోగానికి రిటైర్మెంట్ ఇచ్చేసి, పెన్షన్ డబ్బులతో ప్రశాంతంగా గడపాలని అనుకుంటారు. కానీ లచ్మన్ దాస్ మిట్టల్ (Lachhman Das Mittal) కథ దీనికి పూర్తి విరుద్ధం. జీవితం 60 ఏళ్ల తర్వాతే మొదలవుతుందని ఆయన నిరూపించారు. 93 ఏళ్ల వయసులో ఫోర్బ్స్ బిలియనీర్ల జాబితా-2024లో చోటు సంపాదించుకుని, భారతదేశపు అత్యంత వృద్ధ
Gold silver: బంగారం ధరలకు రెక్కలు వస్తాయా? విదేశాల నుంచి వచ్చే జ్యువెలరీపై మోడీ సర్కార్ ఆంక్షలు!
దేశీయ మార్కెట్లో పసిడి, వెండి వెలుగులకు ప్రభుత్వం కొత్త కంచె వేసింది. విదేశాల నుంచి దిగుమతి చేసుకునే బంగారం, వెండి (Gold silver) వస్తువులపై కేంద్ర ప్రభుత్వం తక్షణమే అమల్లోకి వచ్చేలా కఠినమైన ఆంక్షలు విధించింది. గురువారం ఈ మేరకు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (DGFT) ఒక సంచలన నోటిఫికేషన్ విడుదల చేసింది. ఫ్రీ
Flight tickets: ఫ్లైట్ టికెట్స్ బుక్ చేస్తున్నారా? సీట్ సెలెక్షన్ రూల్పై కేంద్రం సరికొత్త నిర్ణయం!
విమాన ప్రయాణం చేసే వారికి కేంద్ర ప్రభుత్వం ఒక చేదు వార్త వినిపించింది. కేవలం మూడు వారాల క్రితం ప్రయాణికుల ప్రయోజనాల కోసం తీసుకొచ్చిన ఒక కీలక నిబంధనను ఇప్పుడు ప్రభుత్వం అకస్మాత్తుగా రద్దు చేసింది. విమానాల్లో కనీసం 60 శాతం సీట్లను ఎటువంటి అదనపు ఛార్జీలు లేకుండా ప్రయాణికులకు కేటాయించాలని గత నెలలో పౌర విమానయాన
బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..
ఏప్రిల్ నెలలో బంగారం ధరల గమనంపై అంతర్జాతీయ మార్కెట్లలో ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. ఇరాన్-అమెరికా మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు ఒక కొలిక్కి వచ్చే సూచనలు కనిపిస్తుండటంతో, పెట్టుబడిదారులు ఇప్పుడు వడ్డీ రేట్ల మార్పులు, దీర్ఘకాలిక ఆర్థిక పరిస్థితులపై దృష్టి సారించారు. ఈ పరిణామాల నేపథ్యంలో బంగారం ధరలు వరుసగా మూడు రోజుల పాటు భారీ ర్యాలీని కొనసాగించాయి.

32 C