మీ బ్యాంక్ ఖాతాను క్లోజ్ చేయాలనుకుంటున్నారా? సింపుల్గా ఇలా చేస్తే చాలు!
చాలామంది ఉద్యోగాలు మారినప్పుడు లేదా కొత్త బ్యాంక్ అకౌంట్ తీసుకున్నప్పుడు పాత అకౌంట్ను అలాగే వదిలేస్తుంటారు. అయితే వినియోగించని బ్యాంక్ అకౌంట్లను అలాగే ఉంచడం వల్ల మినిమం బ్యాలెన్స్ పెనాల్టీలు, ఏటీఎం కార్డ్ ఛార్జీలు పడే అవకాశం ఉంది. అందుకే అవసరం లేని ఖాతాను సరిగ్గా మూసివేయడం ఉత్తమం. అసలు బ్యాంక్ అకౌంట్ ఎలా క్లోస్ చేయాలో
Dubai: దుబాయ్లో ఆస్తుల కొనుగోలు.. భారతీయులు తప్పక పాటించాల్సిన రూల్స్ ఇవే!
ఇటీవలి కాలంలో భారతీయులు దుబాయ్ (Dubai) లో ఎక్కువగా పెట్టుబడి పెట్టేందుకు ఇష్టపడుతున్నారు. సెలవుల్లో గడపడానికి సెకండ్ హోమ్ కావాలన్నా లేదా మంచి లాభాల కోసం ఇన్వెస్ట్మెంట్ చేయాలన్నా చాలామంది దుబాయ్ వైపు మొగ్గు చూపుతున్నారు. అయితే దుబాయ్లో ఇల్లు కొనడం ఎంత సులభమో, దానికి సంబంధించిన భారతీయ చట్టాలను పాటించడం అంతకంటే ముఖ్యం. చాలామందికి ఈ
మీ బ్యాంక్ ఖాతాలో డబ్బులు పోయాయా? ఇలా చేస్తే.. బ్యాంకే మీకు పరిహారం చెల్లిస్తుంది!
నేటి కాలంలో మనం ఉదయం లేచినప్పటి నుండి రాత్రి పడుకునే వరకు దాదాపు ప్రతి పనిని ఆన్లైన్ ప్లాట్ఫారమ్ల ద్వారానే చేస్తున్నాం. సరుకులు కొనడం నుండి స్నేహితులతో మాట్లాడటం, , ముఖ్యంగా బ్యాంకింగ్ లావాదేవీల వరకు అన్నీ డిజిటల్గా మారిపోయాయి. అయితే, మన జీవితాలు ఎంతగా డిజిటలైజ్ అవుతున్నాయో, అదే స్థాయిలో ఆన్లైన్ మోసాలు కూడా పెరిగిపోతున్నాయి.
Defence Stocks: రక్షణ రంగంలో పెట్టుబడులు పెడితే లాభమేనా? డిఫెన్స్ ఫండ్లపై నిపుణులు ఏమంటున్నారు?
ప్రపంచ రాజకీయాల్లో చోటుచేసుకుంటున్న పరిణామాలు గ్లోబల్ ఫైనాన్షియల్ మార్కెట్లను వణికిస్తున్నాయి. ముఖ్యంగా అమెరికా , ఇరాన్ దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు ఈక్విటీ , కమోడిటీ మార్కెట్లలో అనిశ్చితిని పెంచుతున్నాయి. ఇటువంటి సమయాల్లో ఇన్వెస్టర్లు సురక్షితమైన , లాభదాయకమైన రంగాల వైపు చూస్తుంటారు. ఈ క్రమంలోనే చాలామంది చూపు డిఫెన్స్ స్టాక్స్ (defence stocks) , కమోడిటీ
Bengaluru: నెలకు రూ. 1.5 లక్షల జీతం.. చేతిలో మిగిలేది ఇంతే! బెంగళూరు టెక్కీ వైరల్ పోస్ట్!
భారతదేశపు సిలికాన్ వ్యాలీగా పిలవబడే బెంగళూరు (Bengaluru) నగరం లక్షలాది మంది యువతకు కలల గమ్యస్థానం. భారీ జీతాలు, అత్యాధునిక ఆఫీసులు, హై-ఫై లైఫ్ స్టైల్ ఇక్కడ అందరినీ ఆకర్షిస్తాయి. అయితే బయట నుంచి చూసే వారికి లక్షల్లో జీతం కనిపిస్తుంది కానీ, ఆ నగరంలో నివసించడానికి అయ్యే ఖర్చులు చూస్తే మాత్రం గుండె గుభేల్ అంటుంది.
Tax Rules: ట్యాక్స్ పేయర్లకు అలర్ట్! మార్చి 31 డెడ్లైన్ లోపు చేయాల్సిన పనులు ఇవే!
ఆర్థిక సంవత్సరం (FY 2025-26) ముగింపు సమయం దగ్గరపడుతోంది. ప్రతి ఏటా మార్చి 31వ తేదీ అనేది పన్ను చెల్లింపుదారులకు, జీతాలు తీసుకునే ఉద్యోగులకు అత్యంత కీలకమైన రోజు. ఈ గడువు ముగిసేలోపు మీరు చేసే కొన్ని ఆర్థిక నిర్ణయాలు పన్ను ఆదా చేయడమే కాకుండా, భవిష్యత్తులో వచ్చే చట్టపరమైన ఇబ్బందుల నుంచి మిమ్మల్ని కాపాడుతాయి. ముఖ్యంగా
LPG: గ్యాస్ అయిపోతుందని భయపడుతున్నారా? నిల్వలపై క్లారిటీ ఇచ్చిన మంత్రి పీయూష్ గోయల్!
అంతర్జాతీయంగా ముఖ్యంగా పశ్చిమాసియా (Middle East) దేశాల్లో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో భారత మార్కెట్లో ఇంధన కొరత ఏర్పడుతుందేమోనన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో కేంద్ర వాణిజ్య , పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ప్రజలకు కీలకమైన భరోసా ఇచ్చారు. ఎల్పీజీ (LPG) సరఫరా గురించి ప్రజలు ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని, తప్పుడు వార్తలను
Bengaluru: 6 కిలోమీటర్లు.. 60 నిముషాలు.. బెంగళూరు ట్రాఫిక్ కష్టాలపై నెటిజన్ల ఫన్నీ రియాక్షన్!
భారతదేశపు ఐటీ రాజధానిగా పిలవబడే బెంగళూరు (Bengaluru) నగరం సాఫ్ట్వేర్ ఉద్యోగాలకే కాదు, అక్కడి ట్రాఫిక్ కష్టాలకు కూడా పెట్టింది పేరు. తాజాగా ఒక యువకుడు సోషల్ మీడియాలో పంచుకున్న వీడియో ఇప్పుడు బెంగళూరు (Bengaluru) నగరంలోని ట్రాఫిక్ దుస్థితిని మరోసారి బయటపెట్టింది. కేవలం కొన్ని కిలోమీటర్ల దూరం ప్రయాణించడానికి కూడా గంటల కొద్దీ సమయం పడుతోందని
తెలంగాణ వాసులకు గుడ్ న్యూస్.. విమానాశ్రయాల్లా మారనున్న 4 రైల్వే స్టేషన్లు!
తెలంగాణ రాష్ట్రంలో రైల్వే వ్యవస్థ ఊహించని రీతిలో అభివృద్ధి చెందుతోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా కేంద్ర ప్రభుత్వం తెలంగాణలో రైల్వే ప్రాజెక్టుల కోసం భారీగా నిధులను కేటాయిస్తోంది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా దాదాపు రూ. 47,984 కోట్ల విలువైన పనులు జరుగుతున్నాయి. ఇందులో కొత్త రైల్వే లైన్లు, స్టేషన్ల ఆధునీకరణ , భద్రతా మౌలిక సదుపాయాల మెరుగుదల
భవిష్యత్తులో బంగారం అయిపోతుందా.. మైనింగ్ తవ్వకం తరువాత ఏమి మిగలదా..పసిడి కొరతపై క్లారిటీ ఇదిగో..
యుగయుగాలుగా బంగారం భారతీయుల కుటుంబాల్లో సంప్రదాయంగా మారింది. శతాబ్దాల నుంచి పసిడి అత్యంత విలువైన లోహంగా కీర్తించబడుతోంది. ఇండియన్లకు Gold కేవలం ఆభరణం మాత్రమే కాదు, సంపద, భద్రతతో పాటుగా సాంస్కృతిక వారసత్వానికి ప్రతీకగా చెప్పుకోవచ్చు.ప్రపంచవ్యాప్తంగా వెలికితీసిన బంగారంలో సుమారు 11 శాతం (దాదాపు 24 వేల టన్నులు) భారతీయ గృహాలలోనే ఉందని ఓ అంచనా. వివాహాలు,
ఇరాన్ యుద్ధం వేళ మరో టెన్సన్.. జపాన్ తూర్పు తీరం వైపు 10 బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించిన కిమ్..
పశ్చిమాసియాలో యుద్ధం పతాక స్థాయికి చేరిన వేళ మరో టెన్సన్ మొదలయింది. అమెరికా ఇరాన్ మీద ఇజ్రాయెల్ తో కలిసి చేస్తున్న దాడులు ఓ వైపు ఆందోళన కలిగిస్తుంటే నార్త్ కొరియా జపాన్ సముద్ర జలాల్లోకి 10 బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించింది. తమ దేశ సముద్ర జలాల్లోకి నార్త్ కొరియా వరుసగా బాలిస్టిక్ క్షిపణులు ప్రయోగించిందని జపాన్
పశ్చిమాసియాలో మొదలైన యుధ్దం ప్రపంచ దేశాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఈ యుద్ధం కారణంగా గల్ఫ్ దేశాల నుంచి చమురు షిప్పులు ఆగిపోతున్నాయి. ఫలితంగా బ్యారల్ చమురు ధర ఏకంగా 100 డాలర్లకు పెరిగింది. యుద్ధం ముందు వరకు ఇది 70 డాలర్లు ఉండగా..యుద్ధం మొదలవగానే 100 డాలర్లకు పెరిగింది. దీంతో చమరును గల్ఫ్ దేశాల నుంచి
బంగారం ధరలు ఇప్పుడు కాస్త తగ్గుముఖం పట్టాయి. అయితే ఈ తగ్గుదల కంటిన్యూ అవుతుందా లేక భవిష్యత్తులో ర్యాలీ ఉంటుందా అనే దానిపై పెట్టుబడిదారులు అయోమయంలో పడిపోయారు. పశ్చిమాసియాలో నెలకొన్న యుధ్ద మేఘాలు పసిడి మార్కెట్ మీద తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. డాలర్ విలువ ఎప్పుడు ఎలా మారుతుందో తెలియని పరిస్థితి. దీంతో పెట్టుబడిదారులు డాలర్ రిస్క్
ఇరాన్ యుద్ధం.. వంటగ్యాస్ సంక్షోభం మాత్రమే ఎందుకు.. పెట్రోల్, డీజిల్ ఎందుకు ప్రభావితం కాలేదు?
అమెరికా, ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య యుద్ధం పతాక స్థాయికి చేరడంతో ప్రపంచ వ్యాప్తంగా పరిస్థితులు తారుమారు అవుతున్నాయి. ముఖ్యంగా హర్మూజ్ జలసంధి వద్ద ఉద్రిక్తతలు పెరుగడంతో భారత్లో వంట గ్యాస్ (LPG) సరఫరా సమస్యగా మారింది. గ్యాస్ ఏజెన్సీల ముందు ప్రజలు కిలోమీటర్ల మేర క్యూ వరుసల్లో నిలబడి ఎదురుచూస్తున్నారు. అయితే ఇదే సమయంలో పెట్రోల్, డీజిల్
బంగారం ధరలు ఈ రోజు కూడా ఢమాల్..ఇంకా తగ్గేదాకా వెయిట్ చేయండి.. మార్చి 14, శనివారం ధరలు ఇవే..
పశ్చిమాసియాలో పరిస్థితులు తీవ్రరూపం దాల్చుతున్నాయి. రెండు దేశాలు మరో దేశం మీద సాగిస్తున్న దండయాత్రతో ప్రపంచం మొత్తం తీవ్ర ఆందోళన నెలకొంది. మిడిల్ ఈస్ట్ టెన్షన్స్ అంతర్జాతీయంగా స్టాక్ మార్కెట్లను, బులియన్ మార్కెట్ ని కుదిపేస్తోంది. ప్రధానంగా బంగారం మీద దీని ప్రభావం చాలా తీవ్రంగా పడింది. పసిడి ధరలు ఎప్పుడు ఎలా మారుతాయో తెలియని పరిస్థితి.
టెక్ ఉద్యోగాలు ఈ ఏడాది కూడా ప్రమాదంలో చిక్కుకున్నాయి. ఏఐ రాకతో ఉద్యోగుల భవిష్యత్తు గాలిలో దీపంలా మారింది. AI ఖర్చులు రోజు రొజుకు పెరుగుతున్నందున కంపెనీలు ఉద్యోగులను తగ్గించి ఖర్చు భారాన్ని తగ్గించుకుంటున్నాయి. ఇప్పటికే ఎన్నో కంపెనీలు ఉద్యోగులను తొలగించగా అదే బాటలో మార్క్ జుకర్బర్గ్ టెక్ సంస్థ కూడా పయనిస్తోంది. దాదాపు 16 వేల
ముందు నుయ్యి వెనుక గొయ్యిలా పాకిస్తాన్ పరిస్థితి.. ఇరాన్ యుద్ధంపై ఎటూ తేల్చుకోలేక విలవిల..
పశ్చిమాసియాలో పరిస్థితులు నివురుగప్పిన నిప్పులా మారాయి. యుద్ధం పతాక స్థాయికి చేరింది. అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఇరాన్ మీద దాడులను ముమ్మరం చేశాయి. దీనికి ప్రతిగా ఇరాన్ కూడా రెండు దేశాలపై డ్రోన్లతో విరుచుకుపడుతోంది. ఈ యుధ్ధంపై ప్రపంచ దేశాలు మౌనంగా ఉన్నాయి. ఏ దేశానికి సపోర్ట చేయాలి అనే దానిపై మల్లగుల్లాలు పడుతున్నాయి. అయితే ఇరాన్
పసిడి ప్రియులకు పేటీఎం గుడ్ న్యూస్.. అక్షయ తృతీయ నాడు మీ ఇంటికే బంగారం...
ఆన్లైన్ చెల్లింపుల సంస్థ పేటీఎం పసిడి ప్రియులకు గుడ్ న్యూస్ తెలిపింది. వచ్చే నెల నుండి తన డిజిటల్ గోల్డ్ పెట్టుబడిదారులకు భౌతిక బంగారాన్ని అందించడం తిరిగి ప్రారంభిస్తామని కీలక ప్రకటన చేసింది. బంగారం కొనడానికి చాలా పవిత్రమైన సమయంగా పరిగణించబడే అక్షయ తృతీయకు ముందు పేటీఎం ఈ నిర్ణయాన్ని ప్రకటించింది. దీనిపై ఇప్పటికే బ్యాక్ ఎండ్
How to fix credit score : మీ సిబిల్ స్కోర్ను మెరుగుపరిచే 5 అద్భుతమైన మార్గాలు!
ఈ రోజుల్లో పర్సనల్ లోన్ కావాలన్నా, ఇల్లు కొనడానికి హోమ్ లోన్ కావాలన్నా బ్యాంకులు మొదట చూసేది మీ 'క్రెడిట్ స్కోర్'. సిబిల్ (CIBIL) స్కోర్ కూడా దాదాపు ఇలాంటిదే. ఈ రెండింటికీ కొంత తేడా ఉన్నప్పటికీ.. ఈ రెండు స్కోర్లు బాగుంటేనే బ్యాంకులు మిమ్మల్ని నమ్మి తక్కువ వడ్డీకే రుణాలు ఇస్తాయి. ఒకవేళ గతంలో చేసిన
1 Crore: 10 ఏళ్లలో రూ. 1 కోటి..! రిస్క్ లేకుండా కోటీశ్వరులు అయ్యే ప్లాన్ ఇదే!
చాలా మంది భారతీయ కుటుంబాలకు రూ. 1 కోటి సంపాదించడం అనేది ఒక పెద్ద కల. ఇది కేవలం ఒక అంకె మాత్రమే కాదు, ఆర్థిక స్వేచ్ఛకు , భవిష్యత్తు భద్రతకు ఒక భరోసా. అయితే స్టాక్ మార్కెట్లు లేదా మ్యూచువల్ ఫండ్లలో ఉండే రిస్క్ తీసుకోవడానికి అందరూ ఇష్టపడరు. మరి ఎలాంటి రిస్క్ లేకుండా, పెట్టిన
PM Kisan: రైతులకు పండగలాంటి వార్త.. ఖాతాల్లోకి రూ. 2,000.. వచ్చాయో లేదో ఇలా చెక్ చేయండి!
దేశవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది రైతులకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. 'ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి' (PM Kisan) పథకంలో భాగంగా 22వ విడత నిధులను నేడు విడుదల చేయనున్నారు. సాగు ఖర్చుల కోసం పెట్టుబడి సాయం కింద ఇచ్చే ఈ రూ. 2,000 కోసం రైతులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్నారు. నేడు
LPG: సిలిండర్ ఎక్కువ రోజులు రావాలంటే ఈ ట్రిక్స్ ఫాలో అవ్వండి.. మీ డబ్బు ఆదా చేసుకోండి.
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఇంధన సంక్షోభం, పెరుగుతున్న ధరల నేపథ్యంలో, సామాన్యులకు వంట గ్యాస్ పొదుపుగా వాడుకోవడం అనివార్యంగా మారింది. ముఖ్యంగా మధ్యప్రాచ్యంలో యుద్ధ మేఘాల వల్ల అంతర్జాతీయంగా ఇంధన సరఫరాపై ప్రభావం పడుతోంది, ఇది పరోక్షంగా మన దేశంలో గ్యాస్ (LPG) లభ్యత, ధరలపై ఆందోళన కలిగిస్తోంది. ఈ తరుణంలో, మన ఇంట్లోని గ్యాస్ స్టవ్
Gold rates: క్రూడాయిల్ ఎఫెక్ట్.. పసిడి మార్కెట్లో ఒడిదుడుకులు, తులం బంగారం ఎంతంటే?
ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న భౌగోళిక ఉద్రిక్తతలు, ముడి చమురు ధరల పెరుగుదల నేపథ్యంలో దేశీయ మార్కెట్లో బంగారం (Gold) ధరలు గత రెండు రోజులుగా ఒకే పరిధిలో కొనసాగుతున్నాయి. మార్చి 13న ఉదయం ట్రేడింగ్లో బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. ముఖ్యంగా మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న యుద్ధ వాతావరణం వల్ల క్రూడాయిల్ ధరలు పెరగడం, పెట్టుబడిదారుల సెంటిమెంట్ను
Bengaluru: బెంగళూరు ట్రాఫిక్ కష్టాలకు ‘లండన్' సొల్యూషన్.. ఇకపై కంజెషన్ ట్యాక్స్!
బెంగళూరు (Bengaluru) అనగానే అందరికీ గుర్తొచ్చేది ఐటీ కంపెనీలు, అందమైన వాతావరణం.. వీటన్నిటితో పాటు విసిగించే ట్రాఫిక్ కూడా! గంటల తరబడి రోడ్ల మీద వేచి చూడటం ఇక్కడి ప్రజలకు నిత్యకృత్యం అయిపోయింది. అయితే ఈ ట్రాఫిక్ సమస్యకు చెక్ పెట్టేందుకు కర్ణాటక ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకోబోతోంది. లండన్, సింగపూర్ వంటి దేశాల్లో అమలులో
Bengaluru: రూ. 2 కోట్ల ఉద్యోగం వద్దు.. ఫాలోవర్లే ముద్దు! వైరల్ అవుతున్న టెక్కీ స్టోరీ!
చాలామందికి గూగుల్ (Google) లో ఉద్యోగం సాధించడం ఒక కల. అది కూడా నెలకు లక్షల్లో, ఏడాదికి ఏకంగా రూ. 2 కోట్ల ప్యాకేజీ అంటే ఆ అదృష్టం ఎందరికో ఉండదు. కానీ, బెంగళూరు (Bengaluru)కు చెందిన ఒక టెక్కీ మాత్రం ఈ భారీ ఆఫర్ను కాదని బయటకు వచ్చింది. తన క్రియేటివిటీని చూపించడానికి, తనకంటూ ఒక
టెక్ ప్రపంచంలో పెను మార్పు.. అడోబ్ సీఈవో శాంతను నారాయణ్ తప్పుకోవడానికి కారణం ఇదేనా?
డిజైన్ సాఫ్ట్వేర్ ప్రపంచంలో తిరుగులేని ముద్ర వేసిన అడోబ్ (Adobe) సంస్థలో ఒక శకం ముగియబోతోంది. గత 18 ఏళ్లుగా కంపెనీని విజయపథంలో నడిపిస్తున్న భారత సంతతి టెక్ దిగ్గజం శాంతను నారాయణ్, తన సీఈఓ బాధ్యతల నుంచి తప్పుకోబోతున్నట్లు సంస్థ అధికారికంగా ప్రకటించింది. కొత్త వారసుడిని ఎంపిక చేసిన తర్వాత ఆయన పదవి నుంచి తప్పుకుంటారు.
బంగారం ధరల ర్యాలీ ఆగడం లేదు. పశ్చిమాసియాలో నెలకొన్న యుధ్ద మేఘాలు బంగారం ధరలను కమ్మేస్తున్నాయి. పసిడి ప్రియులు ఈ పెరుగుదల చూసి లబోదిబోమనే పరిస్థితి నెలకొంది. మూడు దేశాల మధ్య కొనసాగుతున్న వార్ ప్రపంచ దేశాలు ముచ్చెమటలు పట్టిస్తోంది. ప్రధానంగా బులియన్ మార్కెట్, స్టాక్ మార్కెట్లు తీవ్రంగా ప్రభావితం అవుతున్నాయి. పెరుగుతున్న బంగారం ధరలు ఓ
EPFO పెన్షన్ రూల్స్: 15 ఏళ్ల తర్వాత పూర్తి పెన్షన్ తిరిగి పొందే అవకాశం!
ప్రభుత్వ ఉద్యోగ విరమణ చేసిన తర్వాత చాలామందికి నెలవారీ పెన్షన్ వస్తుందన్న సంగతి తెలిసిందే. అయితే రిటైర్మెంట్ సమయంలో పిల్లల పెళ్లిళ్లకో, ఇల్లు కట్టుకోవడానికో లేదా పాత అప్పులు తీర్చడానికో ఒకేసారి పెద్ద మొత్తంలో డబ్బు అవసరమవుతుంది. అటువంటి వారి కోసం EPFO .. 'కమ్యూటేషన్ ఆఫ్ పెన్షన్' (Commutation of Pension) అనే అద్భుతమైన సదుపాయాన్ని
Gas booking: గ్యాస్ సిలిండర్ బుక్ చేస్తున్నారా? ఇలా చేస్తే.. నిమిషాల్లో పని పూర్తవుతుంది!
ప్రస్తుతం వంట గ్యాస్ సరఫరాపై వస్తున్న వార్తలు సామాన్యులను కొంత ఆందోళనకు గురిచేస్తున్నాయి. అయితే గ్యాస్ కొరత ఏమీ లేదని ప్రభుత్వం స్పష్టం చేసినప్పటికీ.. సిలిండర్ల పంపిణీలో పారదర్శకత కోసం బుకింగ్ విధానాల్లో ప్రభుత్వం కొన్ని మార్పులు చేసింది. వీటి గురించి వివరంగా ఇప్పుడు తెలుసుకుందాం. గతంలో గ్యాస్ రీఫిల్ కోసం కనీసం 21 రోజులు వేచి
ప్రపంచాన్ని ఏలుతున్న 5 భారతీయ రాష్ట్రాలు ఇవే.. నంబర్ 1 స్థానంలో ఏముందంటే..
భారతదేశం గ్లోబల్ పవర్హౌస్ గా ఎదుగుతోందనడానికి మన దేశం నుంచి విదేశాలకు వెళ్తున్న ప్రతిభావంతులే నిదర్శనం. అయితే తాజాగా నీతి ఆయోగ్ (NITI Aayog) విడుదల చేసిన 'ఇంటర్నేషనలైజేషన్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్' నివేదికలో ఆసక్తికరమైన అంశాలు వెలుగులోకి వచ్చాయి. భారతదేశం నుంచి విదేశాలకు వలస వెళ్తున్న వారిలో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో నిలిచింది. కేవలం చదువు కోసమే
IT jobs: కేవలం జీతం నమ్ముకుంటే కష్టమే! ఐటీ ఉద్యోగుల్లో మారుతున్న ట్రెండ్!
ప్రస్తుతం ఐటీ రంగం (IT Sector) లో పరిస్థితులు మునుపటిలా లేవు. ఒకప్పుడు సాఫ్ట్వేర్ ఉద్యోగం అంటే జీవితాంతం స్థిరంగా ఉంటుందనే నమ్మకం ఉండేది. కానీ, ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ప్రభావం పెరగడం, నియామకాలు మందగించడం, గ్లోబల్ మార్కెట్ లో అనిశ్చితి వంటి కారణాలతో టెక్కీలు తమ ఆలోచనా విధానాన్ని మార్చుకుంటున్నారు. ప్రస్తుతం టెక్కీలు ఎలా
Bengaluru: బెంగళూరు పవర్ ప్లాంట్ బంద్.. కర్ణాటకలో విద్యుత్ కష్టాలు మొదలయ్యాయా?
పశ్చిమ ఆసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు ఇప్పుడు మన ఇంటి కరెంట్ మీద కూడా ప్రభావం చూపుతున్నాయి. అమెరికా-ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య జరుగుతున్న యుద్ధం వల్ల సహజ వాయువు (Natural Gas) సరఫరాకు తీవ్ర అంతరాయం కలిగింది. దీని ప్రభావంతో కేంద్ర ప్రభుత్వం 'నేచురల్ గ్యాస్ సప్లై రెగ్యులేషన్ ఆర్డర్ 2026'ను అమలులోకి తెచ్చింది. ఈ కొత్త నిబంధనల వల్ల
గ్యాస్ కొరత తీరబోతోంది.. 400 మిలియన్ బ్యారెళ్ల చమురు విడుదలకు IEA గ్రీన్ సిగ్నల్..
అమెరికా, ఇజ్రాయెల్- ఇరాన్ మధ్య యుద్ధమంటలు ఇప్పట్లో చల్లారే పరిస్థితులు కనపడటం లేదు. ఈ యుధ్దం మూడు దేశాలతో పాటు ప్రపంచ వ్యాప్తంగా పెను ప్రకంపనలను రేపుతోంది. ముఖ్యంగా చమురు సంక్షోభం పతాక స్థాయికి చేరింది. ఇరాన్ హార్ముజ్ జలసంధి మూసివేయడంతో చమురు షిప్పులు ఎక్కడికక్కడే ఆగిపోయాయి. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు చమురు, LPG సంక్షోభాలు ఎదుర్కొంటున్నాయి.
Iran war: యుద్ధం రూటు మారింది! టెక్ కంపెనీలే లక్ష్యంగా ఇరాన్ భారీ ప్లాన్!
మిడిల్ ఈస్ట్ లో పరిస్థితులు క్షణక్షణానికి మారుతున్నాయి. అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య రాజుకున్న యుద్ధ జ్వాలలు ఇప్పుడు కేవలం సరిహద్దులకే పరిమితం కాకుండా.. పెద్ద పెద్ద కంపెనీల ఆఫీసులు, బ్యాంకుల వైపు మళ్లుతున్నాయి. ముఖ్యంగా ఇరాన్ సైనిక దళమైన 'ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్' (IRGC) తాజాగా విడుదల చేసిన ఒక హెచ్చరిక ప్రపంచవ్యాప్తంగా కలకలం
భారత నౌకలకు ఇరాన్ గ్రీన్ సిగ్నల్.. జైశంకర్ దౌత్యం ఫలించిందా?
పశ్చిమాసియాలో ఇరాన్, అమెరికా-ఇజ్రాయెల్ యుద్ధం కారణంగా.. చమురు కొరత ఏర్పడిన సంగతి తెలిసిందే. ప్రపంచ ఇంధన సరఫరాకు అత్యంత కీలకమైన హార్ముజ్ జలసంధి (Strait of Hormuz)ని ఇరాన్ మూసివేయడం వల్ల ప్రపంచమంతా చమురు కోసం ఇబ్బంది పడుతోంది. అయితే ఇప్పుడు భారత జెండాతో ఉన్న చమురు నౌకలను ఇరాన్ అనుమతించిందని వార్తలొస్తున్నాయి. దీని గురించి మరిన్ని
అమెరికాకు చైనా బిగ్ షాక్.. ఇరాన్కు రహస్యంగా నిధులు.. హార్ముజ్ జలసంధి నుంచి నిరంతరంగా చమురు సరఫరా..
పశ్చిమ ఆసియాలో ఫిబ్రవరి28 నుంచి యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ఇరాన్ మీద అమెరికా, ఇజ్రాయెల్ చేస్తున్న దాడులు..దానికి ప్రతీకారంగా ఇరాన్ కూడా అమెరికా స్థావరలపై చేస్తున్న డ్రోన్ల దాడులతో మిడిల్ ఈస్ట్ నివురుగప్పిన నిప్పులా మారింది. ఈ యుధ్దంలో ఎవరికి వారు తగ్గేదేలే అని దూసుకుపోతున్నారు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. ముడి చమురు
ఏపీ ప్రభుత్వం రాష్ట్రంలో పెట్టుబడులను ఆకర్షించే ప్రయత్నాలను ముమ్మరం చేస్తోంది. ఈ క్రమంలో ప్రముఖ ఐటీ దిగ్గజం క్యాప్జెమినీను రాష్ట్రానికి ఆహ్వానించటం విశేషంగా చెప్పుకోవచ్చు. విశాఖపట్నంలో జరిగిన ఈ సమావేశంలో రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేశ్.. క్యాప్జెమినీ గ్లోబల్ సీఈవో ఐమాన్ ఇజ్జత్ తో కీలక చర్చలు జరిపారు. భవిష్యత్తులో సుమారు 20
Iran War: యుద్ధం ఆపాలంటే ఈ 3 పనులు చేయండి! అమెరికాకు ఇరాన్ డెడ్ లైన్!
మధ్య ప్రాచ్యంలో రక్తం చిందిస్తున్న అమెరికా ఇరాన్ యుద్ధం (Iran War) ఇప్పుడు ఒక కీలక మలుపు తిరిగింది. అమెరికా , ఇజ్రాయెల్తో జరుగుతున్న ఈ భీకర పోరాటాన్ని ముగించడానికి ఇరాన్ అధ్యక్షుడు మాసూద్ పెజెష్కియాన్ మూడు ప్రధాన షరతులను ప్రపంచ దేశాల ముందు ఉంచారు. అవేంటంటే.. పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధం ఎప్పుడు ముగుస్తుందా అని ప్రపంచ
Iran war: దానికి సిద్ధంగా ఉండండి అంటూ.. ఇరాన్ మాస్ వార్నింగ్!
గడిచిన రెండు వారాలుగా మధ్యప్రాచ్యంలో జరుగుతున్న యుద్ధం ఇప్పుడు ప్రపంచ ఇంధన మార్కెట్లను కుదిపేస్తోంది. అమెరికా, ఇజ్రాయెల్ జరిపిన ఉమ్మడి దాడులతో మొదలైన ఈ ఇరాన్ యుద్ధం (Iran War) ఇప్పుడు లెబనాన్ వంటి పొరుగు దేశాలకు వ్యాపించింది. ఇప్పటివరకు సుమారు 2,000 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. బుధవారం ఇరాన్ బలగాలు గల్ఫ్ జలాల్లో వెళ్తున్న
Bengaluru: బెంగళూరు టూ హైదరాబాద్ బుల్లెట్ రైలు.. ఇక విమాన వేగంతో ప్రయాణం!
కర్ణాటక రాజధాని బెంగళూరు (Bengaluru) లో ప్రయాణ కష్టాలకు త్వరలో ముగింపు పడబోతోంది. కేవలం సిటీ లోపల మెట్రో మాత్రమే కాకుండా.. అంతర్రాష్ట్ర ప్రయాణాలను సులభతరం చేసేలా బుల్లెట్ రైలు ప్రాజెక్టులు సిద్ధమవుతున్నాయి. దీని గురించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. బెంగళూరును చెన్నై , హైదరాబాద్ నగరాలతో కలిపే హైస్పీడ్ రైలు ప్రాజెక్టులు రాబోయే రోజుల్లో
మిడిల్ ఈస్ట్ టెన్షన్స్ ప్రపంచ మార్కెట్లను కలవరపెడుతున్నాయి. స్టాక్ మార్కెట్లు రోజు రోజుకు రక్తపాతాన్ని చూస్తున్నాయి. అలాగే బులియన్ మార్కెట్ తీవ్ర ఒడిదుడుకులకు లోనవుతోంది. పశ్చిమాసియాలో యుద్ధం ఎప్పుడు ముగుస్తుందో తెలియని పరిస్థితి. ఈ నేపథ్యంలోనే బంగారం ధరలకు ఈ మధ్య రెక్కలు వచ్చాయి. సామాన్యులకు అందనంత దూరంలో ధరలు నిలిచాయి. పసిడి ధరలు తగ్గుతాయని భావించే
గ్యాస్ సంక్షోభంపై కేంద్రం కీలక ప్రకటన.. బుక్ చేసిన LPG డెలివరీ రెండు రోజుల్లో అవుతుందని వెల్లడి..
దేశంలో ఇటీవల LPG (కుకింగ్ గ్యాస్) సరఫరా సమస్య తీవ్రం అయినట్లుగా వస్తున్న వార్తలు కలవరపరుస్తున్నాయి. ఈ వార్తలతో పౌరులలో భయాందోళన పెరుగుతోంది. సోషల్ మీడియా, కొన్ని వార్తల ప్రకారం.. కొన్ని ప్రాంతాల్లో వాణిజ్య LPG సరఫరా కొంత తగ్గినట్టు వార్తలు వచ్చాయి. అయితే కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా తెలిపింది. గృహ వినియోగ LPG డెలివరీపై పెద్ద
హైదరాబాద్లో గ్యాస్ సంక్షోభం.. రెస్టారెంట్లు మూత..జోరుగా బ్లాక్ మార్కెట్ దందా..
హైదరాబాద్ నగరంలో గ్యాస్ కొరత తీవ్రత కొనసాగుతోంది. పది రోజులుగా LPG సరఫరాలో విఘాతం ఏర్పడడంతో గృహ వినియోగదారులు, వ్యాపార వర్గాలు అన్ని విధాలా కష్టపడ్డారు. హైదరాబాద్ నుంచి మారుమూల జిల్లాల వరకు పరిస్థితి అదుపు తప్పినట్లు కనిపిస్తోంది. గృహ వంట గ్యాస్ బుకింగ్లు రెండు మూడు రోజులుగా రెట్టింపు అవుతున్నాయి. అందుకు అనుగుణంగా ఆయిల్ కంపెనీలు
యూజర్లకు ఆపిల్ బిగ్ షాక్.. 15 డివైస్లు నిలిపివేస్తూ కీలక నిర్ణయం..మీ ఫోన్ ఉందేమో చెక్ చేయండి..
టెక్ దిగ్గజం Apple తన తాజా ఉత్పత్తుల లాంచ్తో పాటు ఒక కీలక నిర్ణయం తీసుకుంది. భవిష్యత్ గాడ్జెట్లకు స్థలం కల్పించేందుకు కంపెనీ తన లైనప్లో ఉన్న డజనుకు పైగా పాత పరికరాలను నిశ్శబ్దంగా నిలిపివేసింది. కొత్త టెక్నాలజీని ప్రవేశపెట్టే సమయంలో పాత మోడళ్లను తొలగించడం Apple తరచుగా ఉపయోగించే వ్యూహం. ఈ చర్య ద్వారా కంపెనీ
ఇరాన్ పై అమెరికా, ఇజ్రాయెల్ జరిపిన దాడుల తర్వాత బులియన్ మార్కెట్ ఆందోళనకర పరిస్థితిలోకి వెళ్లింది. గత ఏడాది బంగారం ధరలు భారీగా పెరిగిన తర్వాత ఈ ఏడాది తగ్గుతాయనుకున్న పసిడి ప్రియులకు యుద్దం రూపంలో బిగ్ షాక్ తగిలింది. ధరలు మళ్లీ అమాంతం పైకి ఎగబాకాయి. ఈ యుద్దం ఇప్పుడు తగ్గే పరిస్థితులు కనపడకపోవడంతో Gold
Gold silver: ఒక్క పూట తిండి మానేసి వెండి కొనండి.. రాబర్ట్ కియోసాకి వింత సలహా! కారణం ఇదే!
ప్రముఖ ఆర్థిక నిపుణుడు..'రిచ్ డాడ్ పూర్ డాడ్' పుస్తక రచయిత రాబర్ట్ కియోసాకి మరోసారి తన సంచలన వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు. ప్రపంచవ్యాప్తంగా అతిపెద్ద స్టాక్ మార్కెట్ పతనం (Market Crash) రాబోతోందని ఆయన హెచ్చరిస్తున్నారు. ఇలాంటి సమయంలో సామాన్యులు తమ సంపదను కాపాడుకోవడానికి బంగారం, వెండి (Gold Silver) పై పెట్టుబడి పెట్టడమే ఉత్తమ మార్గమని
Work from home: గ్యాస్ కొరత ఎఫెక్ట్..! ఉద్యోగులకు మళ్లీ వర్క్ ఫ్రమ్ హోమ్?
ప్రస్తుతం భారతదేశం తీవ్రమైన ఎల్పీజీ, ఇంధన సరఫరా సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఇరాన్, అమెరికా-ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న యుద్ధం కారణంగా సముద్ర మార్గాలు మూతపడి, చమురు దిగుమతులు నిలిచిపోయాయి. ఈ క్లిష్ట పరిస్థితుల్లో దేశంలోని ఇంధన వనరులను ఆదా చేయడానికి 'వర్క్ ఫ్రమ్ హోమ్' (Work from home) ఒక బాధ్యతాయుతమైన నిర్ణయం అవుతుందని వెల్స్ ఫార్గో (Wells
ప్రయోగశాలలో పండించిన బంగారం వచ్చేస్తోంది.. ఇక పసిడి తవ్వకాలకు గుడ్ బై చెప్పడమే..
బంగారం ధరలు నింగిని తాకుతున్నాయి. సామాన్యులు పసిడి కొనుగోలు చేయాలంటేనే భయపడే పరిస్థితి నెలకొంది. రోజు రోజుకు బంగారం ధరలు పెరగడమే కాని తగ్గడం లేదు. గత నెలలో రికార్డు స్థాయిలో పెరిగిన బంగారం ఈ నెలలో కూడా తగ్గేదేలే అంటూ దూసుకుపోతోంది. అయితే పసిడి ప్రియులకు గుడ్ న్యూస్ వచ్చేసింది. ఇప్పుడు అచ్చం బంగారం లాగానే
50 వేల మంది ఉద్యోగులు రోడ్డు మీదకు.. దిగ్గజ కార్ల కంపెనీ Volkswagen సంచలన ప్రకటన..
పశ్చిమాసియాలో యుద్ధాలు, క్షిపణి ప్రయోగాలు, ఇంధన కొరతతో ప్రపంచం ఆందోళనకరంగా మారిన సమయంలో.. జర్మనీలో ప్రధాన కార్యాలయం కలిగి ఉన్న వోక్స్వ్యాగన్ అనూహ్య నిర్ణయం తీసుకుంది. 50 వేల మంది ఉద్యోగులను 2030 నాటికి తొలగిస్తుందనే సంచలన ప్రకటన వెలుగులోకి వచ్చింది.ఈ పెద్ద స్కేల్ తొలగింపు ప్రపంచ ఆటోమోటివ్ పరిశ్రమను ఒక్కసారిగా షాక్కి గురిచేసింది. వోక్స్వ్యాగన్ అధికారుల
పశ్చిమాసియాలో యుద్ధం రోజురోజుకూ భయానక రూపం దాలుస్తోంది. బుధవారం మార్చి 11న, ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే దుబాయ్ దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ (Dubai Airport) సమీపంలో రెండు అనుమానిత ఇరాన్ డ్రోన్లు దాడి చేశాయి. ఈ ఘటనలో ఒక భారతీయుడితో సహా మొత్తం నలుగురు వ్యక్తులు గాయపడినట్లు అంతర్జాతీయ మీడియా నివేదికలుపేర్కొంటున్నాయి. దీని గురించి మరిన్ని
HDFC Bank కస్టమర్లకు అలర్ట్.. ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానున్న 4 భారీ మార్పులు!
దేశంలోని అతిపెద్ద ప్రైవేట్ రంగ బ్యాంక్ అయిన HDFC Bank తన వినియోగదారుల కోసం తాజాగా కొన్ని కీలక అప్డేట్లను ప్రకటించింది. వీటిలో ప్రధానంగా లోన్ వడ్డీ రేట్లు (MCLR), ఫిక్స్డ్ డిపాజిట్లు (FD), ఏటీఎం విత్ డ్రాయల్స్, లాకర్ ఛార్జీల వంటి మార్పులు ఉన్నాయి. వీటి గురించి మరిన్ని వివరాల్లోకి వెళ్తే.. HDFC బ్యాంక్ కొన్ని
ఒక్క చుక్క చమురు కూడా బయటికి రాదు.. హార్ముజ్ జలసంధి రవాణాపై ట్రంప్కు ఘాటు వార్నింగ్ ఇచ్చిన ఇరాన్..
Strait of Hormuz Tensions:పశ్చిమాసియా నివురుగప్పిన నిప్పులా భగ్గముంటోంది. దాడులు, ప్రతిదాడులతో భయానకంగా మారింది. దీంతో అంతర్జాతీయంగా ఆందోళన ఎక్కువవుతోంది. చమురు ధరలు నింగిని తాకుతున్నాయి. గ్యాస్ సంక్షోభం నెలకొంది. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ కు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. హోర్ముజ్ జలసంధిని నియంత్రిస్తే ఇరాన్ పదం లేకుండా చేస్తామని హెచ్చరించారు.
Bengaluru: వారం రోజుల్లో బెంగళూరు పీజీల్లో గ్యాస్ ఖాళీ..! ప్రభుత్వం ఏం చేయబోతోంది?
కర్ణాటక రాజధాని బెంగళూరు (Bengaluru) లోని వేలాది మంది టెక్కీలు , విద్యార్థులకు ఇప్పుడు కొత్త భయం పట్టుకుంది. అదే గ్యాస్ సిలిండర్ల కొరత. వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ల సరఫరాలో ఏర్పడిన ఆకస్మిక అంతరాయం కారణంగా బెంగళూరులోని పీజీ (Paying Guest) యజమానులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై చర్చించేందుకు పీజీ ఓనర్స్ అసోసియేషన్ మంగళవారం
చమురు ధరలు పెరుగుదల.. ఖర్చులు భరించలేకున్నాం.. వెంటనే వర్క్ ఫ్రమ్ హోం ఇవ్వాలని డిమాండ్..
అమెరికా-ఇజ్రాయెల్, Iran మధ్య పెరుగుతున్న ఘర్షణలు ప్రపంచ ఇంధన మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ముఖ్యంగా పశ్చిమాసియా ప్రాంతం నుంచి చమురు సరఫరాలో అంతరాయాలు ఏర్పడే ప్రమాదం ఉండడంతో ఆసియా దేశాలు అప్రమత్తమయ్యాయి. పాకిస్తాన్, థాయిలాండ్, వియత్నాం, బంగ్లాదేశ్, శ్రీలంక, భారతదేశం వంటి దేశాలు ఇంధన వినియోగాన్ని నియంత్రించేందుకు, దేశీయ మార్కెట్లను కాపాడుకునేందుకు అనేక చర్యలు ప్రకటించాయి.
Bengaluru: గ్యాస్ సిలిండర్ లేకుండా ఈ దంపతులు ఎలా జీవిస్తున్నారో చూడండి!
ప్రస్తుతం దేశవ్యాప్తంగా అప్పుడప్పుడు ఎదురవుతున్న గ్యాస్ కొరత (LPG Shortage), ఆకాశాన్నంటుతున్న సిలిండర్ ధరలు (LPG Prices) సామాన్యులను కలవరపెడుతున్నాయి. గ్యాస్ సిలిండర్ ధర పెరిగినప్పుడల్లా మధ్యతరగతి కుటుంబాలు బడ్జెట్ లెక్కలు వేసుకోవాల్సి వస్తోంది. అయితే ఇలాంటి సమస్యలన్నింటికీ స్వస్తి చెబుతూ బెంగళూరు (Bengaluru)కు చెందిన రేవా, రంజన్ మాలిక్ దంపతులు ఒక సరికొత్త మార్గాన్ని చూపించారు.
Gold price: బంగారం, వెండి ధరల్లో మార్పు.. కారణాలివే..
Gold price today: భారత మార్కెట్లో బంగారం, వెండి ధరలు మార్చి 11న ట్రేడింగ్ను కాస్త నెమ్మదిగా ప్రారంభించాయి. MCXలో బంగారం, వెండి ధరలు 0.5% నుంచి 1% వరకు పడిపోయాయి. అయితే, స్పాట్ గోల్డ్ ధర స్వల్పంగా పెరగడం గమనార్హం. మరోవైపు, స్పాట్ సిల్వర్ ధర ఒత్తిడికి గురవుతోంది. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను
Hyderabad: మధ్యప్రదేశ్ కొండల్లో కొత్త హైవే.. హైదరాబాద్ ప్రయాణికులకు ఇక విమాన వేగంతో ప్రయాణం!
మధ్యప్రదేశ్ ఆర్థిక రాజధాని ఇండోర్ నుండి మన భాగ్యనగరం హైదరాబాద్ (Hyderabad) వెళ్లే ప్రయాణికులకు ఒక అద్భుతమైన వార్త. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఇండోర్-ఇచ్చాపూర్ జాతీయ రహదారి పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ ఏడాది డిసెంబర్ నాటికి ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును పూర్తి చేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ కొత్త హైవే అందుబాటులోకి వస్తే.. కఠినమైన
Gold: దుబాయ్లో డిస్కౌంట్కు లభిస్తున్న బంగారం.. అసలు కారణం ఇదే!
సాధారణంగా దుబాయ్ అంటేనే బంగారానికి పెట్టింది పేరు. ప్రపంచవ్యాప్తంగా చాలా మంది అక్కడి నుంచే బంగారాన్ని దిగుమతి చేసుకుంటుంటారు. అయితే ప్రస్తుతం మధ్యప్రాచ్యంలో నెలకొన్న యుద్ధ మేఘాలు గోల్డ్ మార్కెట్ను తలకిందులు చేస్తున్నాయి. ఇరాన్ , ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న ఘర్షణల వల్ల దుబాయ్లో బంగారం నిల్వలు పేరుకుపోయాయి. దీంతో అక్కడ గోల్డ్ ధరలపై భారీ డిస్కౌంట్లు
బంగారం ధరలు పెరిగాయి .. ఎంత పెరిగాయో తెలిస్తే పసిడి జోలికి పోరు.. మార్చి 11, బుధవారం ధరలు ఇవే..
బంగారం ధరలు కొండెక్కి కూర్చుకొన్నాయి. కిందకు దిగిరానంటున్నాయి. అంతర్జాతీయంగా నెలకున్న పరిస్థితులు పసిడి ధరలపై ప్రభావం చూపుతున్నాయి. ముఖ్యంగా ఇరాన్ యుద్దంతో ప్రపంచ వ్యాప్తంగా పరిస్థితులు ఆందోళనకరంగా మారాయి. స్టాక్ మార్కెట్ దగ్గర నుంచి, ముడి చమురు ధరలు, బులియన్ మార్కెట్ తీవ్రంగా ప్రభావితం అయ్యాయి. ఈ యుద్దం ఎప్పుడు ఆగుతుందో తెలియని పరిస్థితి.. బంగారం ధరల
ముఖేష్ అంబానీతో జత కట్టిన ట్రంప్..టెక్సాస్లో 50 ఏళ్లలో మొట్టమొదటి చారిత్రక రిఫైనరీ ప్రాజెక్ట్..
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. 300 బిలియన్ డాలర్ల చమురు శుద్ధి కర్మాగార ప్రాజెక్టును టెక్సాస్లో ప్రకటించారు. ఈ ప్రాజెక్టులో భారతదేశ రిలయన్స్ ఇండస్ట్రీస్ భాగస్వామిగా ఉంది. ట్రంప్ తన ట్రూత్ సోషల్ ఖాతాలో ఈ ప్రాజెక్టును అమెరికా చరిత్రలో అతిపెద్ద ఒప్పందంగా పేర్కొన్నారు. ఇది అమెరికన్ కార్మికులు, ఇంధన వృద్ధి, దక్షిణ టెక్సాస్ ప్రజలకు భారీ
కర్ణాటకను వదిలేస్తున్న కంపెనీలు… గత ఐదు సంవత్సరాల్లో 629 కంపెనీలు ఇతర రాష్ట్రాలకు వలస..
కర్ణాటకను టాప్ కంపెనీలు వదిలేసి వెళ్లిపోతున్నాయి. దేశ ఐటీ రాజధాని, సిలికాన్ సిటీ బెంగళూరును వదిలి కంపెనీలు ఇతర రాష్ట్రాలకు వెళ్లిపోతున్నాయి లోక్ సభ సాక్షిగా కేంద్ర మంత్రి ఈ వివరాలను వెల్లడించారు. కేంద్రమంత్రిత్వ శాఖలో కార్పొరేట్ వ్యవహారాల శాఖ మంత్రిగా ఉన్న హర్ష్ మాల్హోత్రా.. లోక్సభలో చిక్బళ్లాపూర్ ఎంపీ సుధాకర్ అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ..
బంగారం ధరల పెరుగుదలపై బాంబు పేల్చిన బ్యాంకింగ్ నిపుణులు.. పసిడి ర్యాలీ ఎంతవరకు అంటే..
పశ్చిమాసియా దేశాలు నివురు గప్పిన నిప్పులా భగ్గుమంటున్నాయి. ముఖ్యంగా ఇరాన్ యుద్దంతో ప్రపంచ దేశాలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నాయి. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు ఒక్కసారిగా పెరగడంతో సంక్షోభం ఏర్పడింది. ఈ ప్రభావం బులియన్ మార్కెట్ మీద కూడా పడింది. పసిడి ధరలు అమాంతం ఎగబాకే పరిస్థితులు కనిపిస్తున్నాయి. సామాన్యులు పసిడి కొనుగోలు చేయాలంటే భయపడే పరిస్థితి
Indigo: ఇండిగో సీఈఓ రాజీనామా.. తర్వాతి బాధ్యతలు ఎవరు చేపట్టబోతున్నారంటే..
భారతదేశంలోనే అతిపెద్ద ప్రయాణికుల విమానయాన సంస్థ ఇండిగో ముఖ్య కార్యనిర్వహణాధికారి (CEO) పీటర్ ఎల్బర్స్ తన పదవికి అనూహ్యంగా రాజీనామా చేశారు. వెంటనే పదవి నుంచి వైదొలగుతున్నట్లు ప్రకటించిన ఆయన, తన నోటీస్ కాలాన్ని రద్దు చేయాలని కోరుతూ సమర్పించిన రాజీనామా లేఖ పరిశ్రమ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. భారత విమానయాన రంగం
SIP investment: రీల్స్ చూసి ఇన్వెస్ట్ చేస్తున్నారా? ఈ పొరపాట్లు చేస్తే మీ డబ్బులు గల్లంతే!
ప్రస్తుతం యూత్ లో పొదుపు పట్ల అవగాహన పెరుగుతోందని రిపోర్ట్ లు చెప్తున్నాయి. గతంతో పోలిస్తే ఇప్పుడు 20 ఏళ్ల వయసు నుంచే చాలామంది సిస్టమాటిక్ ఇన్వెస్ట్ మెంట్ ప్లాన్ (sip investment) ద్వారా సంపదను సృష్టించాలని కలలు కంటున్నారు. అయితే ఇక్కడే ఒక పెద్ద చిక్కు వచ్చి పడింది. మెజారిటీ యువత పెట్టుబడి సలహాల కోసం
Financial planning: మెడికల్ బిల్లుల భయం పోవాలంటే.. మీ పేరెంట్స్ కోసం ఇప్పుడే ఈ పనులు చేయండి!
జీవితంలో ఒకానొక దశలో మన ఆర్థిక ప్రణాళికలు కేవలం మన గురించి మాత్రమే కాకుండా మన తల్లిదండ్రుల చుట్టూ కూడా తిరుగుతుంటాయి. వయసు మళ్లిన కొద్దీ వారికి ఆరోగ్య సమస్యలు పెరగడం, తరచూ ఆసుపత్రికి వెళ్లాల్సి రావడం సహజం. ఇలాంటి సమయంలో సరైన ఫైనాన్షియల్ ప్లానింగ్ (financial planning) లేకపోతే అది మీ కుటుంబ ఆర్థిక పరిస్థితిపై
Iran war: యుద్ధం ఎప్పుడు ఆపాలో మేమే తేలుస్తాం.. ఇరాన్ అమెరికా మధ్య ముదురుతున్న మాటల యుద్ధం!
ప్రస్తుతం ప్రపంచం మొత్తం ఉత్కంఠగా ఎదురుచూస్తున్న అమెరికా ఇరాన్ యుద్ధం (iran war) ఒక కీలక మలుపుకు చేరుకుంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోమవారం చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయ మార్కెట్లలో పెను సంచలనం సృష్టించాయి. ఇరాన్తో జరుగుతున్న ఈ యుద్ధం కేవలం స్వల్పకాలికమైనది మాత్రమేనని (Short-term excursion), త్వరలోనే ఇది ముగియవచ్చని ట్రంప్ ధీమా వ్యక్తం
బ్యాంక్ అకౌంట్లో మినిమం బ్యాలెన్స్ ఉంచడం లేదా..అయితే మీరు ఈ రూ. 19 వేల కోట్ల వసూలు కథ చదవాల్సిందే..
గత మూడు ఆర్థిక సంవత్సరాల్లో భారతదేశంలోని ప్రైవేట్, ప్రభుత్వ బ్యాంకులు కస్టమర్ల నుండి కనీస బ్యాలెన్స్ నిర్వహణ రుసుముల రూపంలో సుమారు రూ. 19,000 కోట్లు వసూలు చేశాయి. ఆర్థిక మంత్రిత్వ శాఖ లోక్సభలో వెల్లడించిన డేటా ప్రకారం.. ప్రైవేట్ బ్యాంకులు ఈ మొత్తంలో సుమారు రూ. 11,000 కోట్లు, ప్రభుత్వ బ్యాంకులు రూ. 8,093 కోట్లు
Tax rules: ఏప్రిల్ నుండి కొత్త పన్ను నిబంధనలు! మీరు తెలుసుకోవాల్సిన ముఖ్య విషయాలు ఇవే!
భారతదేశంలో ఆదాయపు పన్ను (Income Tax) విధానం ఒక చారిత్రాత్మక మార్పుకు సిద్ధమవుతోంది. దాదాపు 60 ఏళ్లకు పైగా అమల్లో ఉన్న పాత పద్ధతికి స్వస్తి పలికి.. ఏప్రిల్ 1, 2026 నుండి సరికొత్త ట్యాక్స్ రూల్స్ (tax rules) అమల్లోకి రానున్నాయి. ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961 స్థానంలో కొత్తగా 'ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 2025'
అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య కొనసాగుతున్న యుద్దం కారణంగా అనేక భారతీయ నౌకలు హార్ముజ్ జలసంధి సమీపంలో చిక్కుకుపోయాయి. ఈ పరిస్థితి భారతదేశ కార్గో భద్రత, సిబ్బంది రక్షణ, ఇంధన సరఫరాలపై ఆందోళనలను రేపింది. ఖలీజ్ టైమ్స్ నివేదిక ప్రకారం భారత జెండా ఉన్న దాదాపు 37 నౌకలు Hormuz ప్రాంతంలో చిక్కుకుని, రూ. 10 వేల
Oil prices: జపాన్ రహస్య ఆయిల్ నిధి! ఆరు నెలలకు సరిపడా చమురుని జపాన్ ఎలా దాచిపెట్టింది?
ప్రస్తుతం మధ్యప్రాచ్యంలో నెలకొన్న యుద్ధ మేఘాలు ప్రపంచవ్యాప్తంగా చమురు ధరల (oil prices) పై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. ముడి చమురు సరఫరాకు ఆటంకం కలిగే ప్రమాదం ఉండటంతో ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన జపాన్ ఒక కీలక నిర్ణయం తీసుకుంది. తన వద్ద ఉన్న భారీ వ్యూహాత్మక చమురు నిల్వలను (Strategic Petroleum
యుద్దం ఆపడం మా చేతుల్లో ఉంది.. నీ చేతుల్లో కాదు.. ట్రంప్ వ్యాఖ్యలకు స్ట్రాంగ్ కౌంటర్ విసిరిన ఇరాన్..
పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు మరింతగా ముసుకుంటున్నాయి. ఇరాన్ మీద అమెరికా, ఇజ్రాయెల్ ప్రకటించిన యుద్ధం ఇంకా కొనసాగుతోంది. ఈ యుధ్దం ప్రవంచ యవనికపై ఆందోళనకర పరిస్థితులకు దారి తీస్తోంది. అంతర్జాతీయంగా స్టాక్ మార్కెట్ దగ్గర నుంచి బులియన్ మార్కెట్ వరకు తీవ్రంగా ప్రభావితం అవుతున్నాయి. భారత స్టాక్ మార్కెట్ అయితే రక్తపాతాన్నే చూస్తోందని చెప్పవచ్చు. యుద్ధం ఎప్పుడు
బంగారం ధరలు: క్రూడ్ ఆయిల్ పతనం తర్వాత బంగారం, వెండి ధరలు ఇలా..
నిన్న సాయంత్రం నుంచి క్రూడ్ ఆయిల్ ధరలు 26% నుంచి 30% వరకు కుప్పకూలడంతో, మార్చి 10న భారత్లో బంగారం ధరలు భారీగా పెరిగాయి. మంగళవారం, ఎంసీఎక్స్ (MCX) గోల్డ్ 1% పెరగగా, ఎంసీఎక్స్ వెండి ధర 4% ర్యాలీ చేసింది. దీంతో, దేశంలో 24 క్యారెట్, 22 క్యారెట్, 18 క్యారెట్ల బంగారం ధరలు కూడా
Iran war: కేవలం గ్యాస్ ఒక్కటే కాదు.. ఈ 5 రంగాలపై భారీ ఎఫెక్ట్ ఉండే అవకాశం?
పశ్చిమాసియాలో జరుగుతున్న అమెరికా ఇరాన్ వార్ (Iran war) ఇప్పుడు 11వ రోజుకు చేరుకుంది. ఈ యుద్ధం కేవలం మూడు దేశాలకే పరిమితం కాకుండా గల్ఫ్ ప్రాంతమంతా విస్తరిస్తోంది. ప్రపంచ వాణిజ్యానికి అత్యంత కీలకమైన 'స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్' (Strait of Hormuz) మార్గంలో ఉద్రిక్తతలు పెరగడం వల్ల భారత ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపే
Bengaluru: బెంగళూరులో గ్యాస్ కష్టాలు.. హోటళ్లు మూతపడే ప్రమాదం?
ప్రస్తుతం బెంగళూరు (Bengaluru) నగరాన్ని ఎల్పీజీ సిలిండర్ల కొరత భయం వెంటాడుతోంది. పశ్చిమ ఆసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల ప్రభావం ఇప్పుడు నేరుగా మన సిటీలోని హోటళ్లు, రెస్టారెంట్లపై పడుతోంది. వాణిజ్య అవసరాలకు వాడే గ్యాస్ సిలిండర్ల సరఫరాలో అంతరాయం ఏర్పడటంతో నగరంలోని హాస్పిటాలిటీ రంగం తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది. బెంగళూరు మహానగరానికి
ఇరాన్ యుద్ధం వేళ అమెరికాను చావు దెబ్బ కొట్టిన చైనా.. బుల్లెట్ పేల్చకుండానే అగ్రరాజ్యంపై కొత్త వార్..
యుద్ధానికి సై అంటూ అన్ని దేశాలపై విరుచుకుపడుతున్న అమెరికాకు చైనా దిమ్మతిరిగే షాకిచ్చింది. సైలెంట్ అస్త్రం సంధిస్తూ రక్షణ రంగంలో కీలకంగా మారిన F-35 Fighter Jet కు చెక్ పెట్టేందుకు రెడీ అయింది. ఒక్క బుల్లెట్ పేల్చకుండానే అగ్రరాజ్యాన్ని దెబ్బతీసే ఎత్తుగడ వేసింది. అమెరికా రక్షణ రంగంలో అత్యంత కీలకంగా మారిన ఎఫ్-35 యుద్ధ విమానాల
Rent rules: యజమాని ఎప్పుడు పడితే అప్పుడు మీ ఇంట్లోకి రావచ్చా? 2026 కొత్త ప్రైవసీ రూల్స్ ఇవే!
భారతదేశంలో అద్దె ఇళ్ల మార్కెట్ ను మరింత పారదర్శకంగా మార్చేందుకు ప్రభుత్వం కొత్త రెంట్ రూల్స్ (Rent Rules 2026) ను అమల్లోకి తెచ్చింది. మోడల్ టెనెన్సీ యాక్ట్ 2021 ఆధారంగా రూపొందించిన ఈ కొత్త నిబంధనలు అద్దెదారులు (Tenants) , యజమానుల (Landlords) మధ్య వివాదాలను తగ్గించడమే కాకుండా అద్దె ప్రక్రియను డిజిటలైజ్ చేయాలని లక్ష్యంగా
Iran war: త్వరలోనే యుద్ధం ముగింపు? ట్రంప్ వ్యాఖ్యలతో చమురు ధరల్లో భారీ మార్పు!
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ చూసినా అమెరికా ఇరాన్ యుద్ధం (iran war) గురించే చర్చ జరుగుతోంది. ఈ యుద్ధం కారణంగా అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు (Crude Oil) ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. తాజాగా బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర ఏకంగా బ్యారెల్కు 100 డాలర్ల మార్కును దాటేసింది. దాదాపు నాలుగేళ్ల తర్వాత చమురు ధరలు ఈ
బంగారం ధర పెరిగింది .. కొనుగోలు వెంటనే బంద్ చేయండి.. మార్చి 10, మంగళవారం ధరలు ఇవే..
పసిడి ధరలు ఈ మధ్య కాలంలో నింగిని తాకాయి. సామాన్యులు బంగారం షాపులకు వెళ్లాలంటేనే భయపడే పరిస్థితి నెలకొంది. శుభకార్యాలకు బంగారాన్ని కొనాలనే ఆలోచనను వాయిదా వేసుకుంటున్నారు. ఇక ప్రపంచ వ్యాప్తంగా నెలకున్న ఆందోళనకర పరిస్థితులు కూడా బంగారం ధరలపై విపరీతంగా ప్రభావం చూపిస్తున్నాయి. ఇరాన్ యుద్దం బంగారం ధరలను తీవ్రంగా ప్రభావితం చేస్తోంది. పెట్టుబడిదారులు రిస్క్
డబుల్ బెడ్ రూంకు నెలకు రూ. లక్ష అద్దె.. ముంబైలో హౌస్ రెంట్పై సోషల్ మీడియాలో హాట్ డిబేట్..
ముంబైలోని ప్రసిద్ధ పరేల్ ప్రాంతంలో ఉన్న ఒక 2BHK అపార్ట్మెంట్ కోసం ఇద్దరు యువ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు నెలకు రూ. 1 లక్ష అద్దె చెల్లిస్తున్నట్లు చూపించిన వైరల్ వీడియో* ఆన్లైన్లో వైరల్ అయింది. ఈ క్లిప్ను ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ ఆర్య కొఠారి షేర్ చేశారు. ఇందులో యువ జంట తమ అపార్ట్మెంట్ను వీక్షకులకు టూర్గా చూపిస్తూ
బెంగళూరులో గ్యాస్ దొరక్క హోటళ్లు బంద్.. తిండి కోసం విలవిలలాడుతున్న ఫుడ్ ప్రేమికులు..
ప్రపంచ వ్యాప్తంగా ముడి చమురు ధరలకు రెక్కలు వచ్చాయి. దీంతో గ్యాస్ ధరలు అమాంతం పెరిగాయి.తాజాగా కర్ణాటక రాజధాని బెంగళూరులో హోటళ్లు, రెస్టారెంట్ల కార్యకలాపాలు మార్చి 10 నుండి తీవ్ర అంతరాయాలను ఎదుర్కొనే అవకాశం ఉందని బెంగళూరు హోటల్స్ అసోసియేషన్ సోమవారం ప్రకటించింది. వాణిజ్య LPG గ్యాస్ సిలిండర్ల సరఫరా అకస్మాత్తుగా పూర్తిగా నిలిచిపోవడంతో నగరంలోని ఆహార
బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..
బంగారం ధరలు ఈ మధ్య కాలంలో భగ్గుమన్నాయి. అయితే ఆశ్చర్యకరంగా ఇరాన్ యుద్ధ ప్రభావం బంగారం ధరలపై అంతగా ప్రభావం చూపడం లేదు. ధరలు కాస్త తగ్గుముఖం పడుతున్నాయే కాని ఈ మధ్యకాలంలో పెరిగినట్లుగా పెరగడం లేదు. గత నెలలో అయితే రికార్డు స్థాయిలో పసిడి ధరలు దూసుకెళ్లాయి. ఇప్పుడు కాస్త నెమ్మదించాయి. అయితే గత ర్యాలీ
బెంగళూరు ఆటో డ్రైవర్ల ఫోన్ వ్యసనంపై హాట్ డిబేట్.. సాప్ట్వేర్ ఇంజనీర్ ఆందోళనపై ఎవరేమన్నారంటే..
బెంగళూరులోని ఇంజనీర్ మానస మంజునాథ్ ఒక వారం పాటు ఆటో డ్రైవర్ ప్రవర్తనను గమనించిన తర్వాత దేశంలో సెల్ఫోన్ వ్యసనం సమస్యపై ఆందోళన వ్యక్తం చేశారు. ఆమె సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ.. నేను ఈ వారం నాలుగు ఆటో రైడ్లు చేశాను. ఒక్కొక్క రైడ్ 15 నుంచి 25 నిమిషాల వరకు సాగింది. ప్రతి ఆటో
పెట్రోల్, డీజిల్ ధరలపై కేంద్రం కీలక ప్రకటన.. అంతర్జాతీయంగా 110 డాలర్లు దాటిన ముడి చమురు ధరలు..
పశ్చిమాసియాలో పెరుగుతున్న ఉద్రిక్తతల కారణంగా అంతర్జాతీయ ముడి చమురు ధరలు భారీగా పెరుగుతున్నాయి. ఇటీవల బ్రెంట్ క్రూడ్ 28 శాతం పెరిగి 116 డాలర్లకు చేరింది. వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియెట్ (WTI) 27 శాతం పెరిగి 116 డాలర్లకు చేరడంతో మరింతగా పెరుగుతాయనే సూచనలు కనిపిస్తున్నాయి.. 2022 తర్వాత ఇదే మొదటిసారి 100 డాలర్ల మార్కును దాటిన
అమెరికాలో ఛాయ్ వాలాగా మారిన భారత ఐటీ ఉద్యోగి.. రోజూ వారి సంపాదన చూస్తే కళ్లు బైర్లు కమ్మాల్సిందే..
ఐటీ ఉద్యోగాలు ప్రస్తుత కాలంలో ఉద్యోగ భద్రతను అందించడం లేదు. ముఖ్యంగా ఈ AI టెక్నాలజీ యుగంలో జాబ్ అనేది దినదిన గండంగా మారింది. ఐటీ కార్మికులు నిరంతరం ఉద్యోగాల తొలగింపు బెదిరింపులకు గురవుతున్నారు. అమెరికా లాగా విదేశాలకు వెళ్లి ఐటీ ఉద్యోగాలు పొందగలిగే భారతీయుల పరిస్థితి అయితే మరింత దారుణంగా ఉంది. ఒకవైపు వీసా ఆంక్షలు,
ముంచుకొస్తున్న 1970 చమురు సంక్షోభం.. ధరల పెరుగుదలతో పలు దేశాలు విలవిల..
ఇరాన్ యుధ్దం ప్రపంచ దేశాలను వణికిస్తోంది. పశ్చిమాసియా దేశాలపై అమెరికా ప్రయోగించిన వార్ అంతర్జాతీయంగా తీవ్ర ప్రకంపనలను రేపుతోంది. చమురు ధరలు భారీగా పెరిగాయి. సరఫరా ఆగిపోయింది. చమురు ఉత్పత్తి చేసే దేశాలు వార్ దెబ్బకు ఉత్పత్తిని భారీగా తగ్గించుకున్నాయి. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ముడి చమురు కొరత ఏర్పడింది. ఇదే అదనుగా ధరలను భారీగా పెంచేశాయి
కుప్పకూలిన రూపాయి విలువ... చమురు ధరలు పెరగడంతో పడిపోయిన భారత కరెన్సీ..
సోమవారం ట్రేడింగ్లో భారత రూపాయి డాలర్తో పోలిస్తే 92.33కి పడిపోవడంతో తీవ్రంగా బలహీనపడింది. మధ్యప్రాచ్యంలో పెరుగుతున్న ప్రపంచ ఉద్రిక్తతలు మరియు ముడి చమురు ధరలు ఒక్కసారిగా పెరగడం దీనికి కారణం. ఈ పతనం భారతదేశ వాణిజ్య ప్రవాహాలకు ముఖ్యమైనది, ఎందుకంటే చిన్న కరెన్సీ మార్పులు కూడా దిగుమతి చేసుకున్న వస్తువులపై ఖర్చులను పెంచుతాయి. శుక్రవారం రూపాయి
ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..
బంగారం ధరలు ఎప్పుడు ఎలా మారుతాయో అంతు చిక్కడం లేదు. ఇరాయ్ యుద్ధ పరిస్థితులు బులియన్ మార్కెట్లో తీవ్ర ఒడిదుడుకులకు కారణం అవుతున్నాయి. పసిడి మార్కెట్లో ధరలు ఎప్పటికప్పుడు మారిపోతున్నాయి. పెట్టుబడిదారులు బంగారంపై పెట్టుబడి పెట్టాలా వద్దా అనే అయోమయానికి అంతర్జాతీయ పరిస్థితులు తీసుకువచ్చాయి. అమెరికా తీసుకుంటున్న నిర్ణయాలతో డాలర్ విలువ కూడా తీవ్రంగానే ప్రభావం అవుతోంది.
వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..
అమెరికా శుక్రవారం వెనిజులా నుండి 100 మిలియన్ డాలర్ల బంగారాన్ని తీసుకువచ్చిందని అమెరికా అంతర్గత కార్యదర్శి డగ్ బర్గమ్ ధృవీకరించారు. ఈ బంగారం పారిశ్రామిక, వాణిజ్య అవసరాలకు ఉపయోగపడనుందని తెలిపారు. బర్గమ్ మాట్లాడుతూ అమెరికా.. వెనిజులాలోని అరుదైన ఖనిజ వనరులను అన్వేషించడానికి ప్రణాళికలు వేస్తోందని తెలిపారు. ఆయన వెల్లడించినట్లుగా వెనిజులాలో 500 బిలియన్ డాలర్ల విలువైన బంగారపు
పశ్చిమాసియాలో యుద్ధం.. చమురు ధరల్లో భారీ పెరుగుదల.. ఎంతలా ఎగబాకాయంటే..
పశ్చిమాసియాలో యుద్ధం తీవ్రం అవుతున్న కొద్దీ ప్రపంచ ముడి చమురు మార్కెట్లలో సరఫరా భయాలు పెరిగాయి. దీంతో సోమవారం చమురు ధరలు దాదాపు 20 శాతం పెరుగుతూ బ్యారెల్కు 100 డాలర్ల మార్కును దాటాయి. బెంచ్మార్క్ బ్రెంట్ ముడి చమురు ధర సెషన్ ప్రారంభంలో బ్యారెల్కు 111.04 డాలర్లకు చేరి.. జూలై 2022 తర్వాత అత్యధిక స్థాయికి
ప్రపంచ వ్యాప్తంగా పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయి. ఇరాన్ పై అమెరికా, ఇజ్రాయెల్ ప్రకటించిన యుధ్దం ప్రభావంతో అంతర్జాతీయంగా రాజకీయ, భౌగోళిక యవనికపై ఉద్రిక్తకర పరిస్థితులు నెలకొన్నాయి, బులియన్ మార్కెట్, స్టాక్ మార్కెట్ తీవ్ర ఒడిదుడుకులకు లోనవుతోంది. ఈ ఆందోళనకర పరిస్థితులను చైనా తనకు అనుకూలంగా మార్చుకునేందుకు రెడీ అయింది. నిశ్శబ్దంగా తన పని చేసుకుంటూ పోతోంది. ముఖ్యంగా

25 C