ట్రంప్ సుంకాల రద్దు.. రూ. 12 లక్షల కోట్లు రీఫండ్.. భారత వ్యాపారులకు ఏమైనా రీఫండ్ వస్తుందా?
డొనాల్డ్ ట్రంప్ ప్రపంచ దేశాలపై విధించిన టారిఫ్లు చెల్లవని అమెరికా సుప్రీంకోర్టు సంచలన తీర్పును వెలువరించిన సంగతి విదితమే. అయితే ఇప్పుడు కొత్త ప్రశ్న తలెత్తుతోంది. ఇప్పటివరకు ప్రపంచ దేశాలతో పాటుగా పలు కంపెనీలు చెల్లించిన సుంకాల మాటేంటీ? దీనిపై కోర్టు కూడా తన తీర్పులో ఏమి స్పష్టం చేయలేదు. దీంతో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. సుంకాలు
అమెరికాలో ఐటీ జాబ్.. జీతం రూ. 250 పెంచిన కంపెనీ.. భోరుమంటున్న భారత ఉద్యోగి కథపై హాట్ డిబేట్..
అగ్రరాజ్యం అమెరికాలో ఎంఎస్ చేస్తే చాలు జీవితం పూర్తిగా మారిపోతుంది.. డాలర్లలో జీతం... స్థిరమైన భవిష్యత్తు... కుటుంబం తలెత్తకునేలా జీవించడం... ఇలా అనేక రకాలైన కలలతో వేలాది మంది భారతీయ విద్యార్థులు ప్రతి ఏటా అమెరికాకు పయనమవుతున్నారు. అయితే ఆ కలలు ఇప్పుడు వాస్తవంలో సాధ్యం కావడం లేదు. వీసా పరిమితులు, ఐటీ రంగంలో మందగమనం, ఉద్యోగ
IEEPA చట్టం అంటే ఏమిటి.. ట్రంప్ సర్కారు రూ. 26 లక్షల కోట్లు ఆదాయం వెనుక ఉన్న మిస్టరీ లా..
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి రాగానే ప్రపంచ దేశాలపై సుంకాల బాదుడు మొదలు పెట్టిన సంగతి విదితమే. అమెరికా ఫస్ట్ పేరుతో ట్రంప్ సాగించిన ఆర్థిక విధానాలు అగ్రరాజ్యం యుఎస్ ముఖ చిత్రాన్నే మార్చివేశాయి. పొరుగు దేశాల నుంచి వచ్చే వస్తువులపై విధించిన సుంకాలతో గత ఏడాది అమెరికా ఖజానాకు దాదాపు 287 బిలియన్ డాలర్ల
ట్రంప్ సుంకాలకు చెక్ పెట్టిన భారత సంతతి లాయర్.. ఎవరీ నీల్ కత్యాల్.. కేసు ఎలా వాదించాడు..
టారిఫ్ల పేరుతో ప్రపంచ దేశాలను వణికించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దూకుడుకు సుప్రీంకోర్టు బ్రేక్ వేసింది. ట్రంప్ ప్రభుత్వం అమలు చేసిన సుంకాలు చట్టబద్దం కావని తేల్చి చెప్పింది. United States Supreme Court ఇచ్చిన సంచలన తీర్పు అమెరికా వాణిజ్య విధానాల్లోనే కాదు, రాజ్యాంగ అధికారాల పరిమితుల విషయంలో కూడా ఒక కీలక మైలురాయిగా
అగ్రరాజ్యం అమెరికాలో కల్లోల పరిస్థితులు నెలకున్నాయి. అధ్యక్షుడు ట్రంప్ వర్సెస్ అమెరికా అత్యున్నత న్యాయస్థానం అన్నట్లుగా అక్కడి సిచ్యువేషన్ తయారైంది. పదవిలోకి రాగానే ట్రంప్ ప్రపంచ దేశాలపై సుంకాలతో విరుచుకుపడిన సంగతి విదితమే. తనకు లొంగని దేశాలపై భారీ స్థాయిలో సుంకాలను విధించారు. అయితే తాజాగా ఈ సుంకాల విధింపు ఉత్తర్వులను అమెరికా సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఇది
భారీగా పెరిగిన బంగారం ధర..కుప్పకూలిన డాలర్.. పసిడి ప్రియుల కొంపలు ముంచిన అమెరికా
ప్రపంచ వ్యాప్తంగా మళ్లీ అలజడి మొదలైంది. అమెరికాలో జరిగిన కీలక పరిణామాలు అంతర్జాతీయ మార్కెట్లను కుదిపేస్తున్నాయి. ముఖ్యంగా బులియన్ మార్కెట్ తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కుంటోంది. డాలర్ కుప్పకూలగా Gold ధరలు పెరగడం స్టార్ట్ అయ్యాయి. ప్రపంచ దేశాలపై ట్రంప్ తీసుకున్న సుంకాల పెంపు నిర్ణయాన్ని అమెరికా సుప్రీంకోర్టు కొట్టివేసింది. రాజ్యాంగానికి విరుద్ధంగా అధికారం చెలాయించడం సాధ్యం కాదని
బంగారం, వెండి ధరలు భారీగా పెరగబోతున్నాయి.. సుప్రీంకోర్టు తీర్పు తర్వాత ట్రంప్ మరో భారీ స్కెచ్..
డొనాల్డ్ ట్రంప్ కు అమెరికా సుప్రీంకోర్టు దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది. ప్రపంచ దేశాలపై సుంకాలు విధించే అధికారం ట్రంప్ కు లేదని తేల్చి చెప్పింది. అంతర్జాతీయంగా సహచర దేశాలపై డొనాల్డ్ ట్రంప్ విధించిన పరస్పర సుంకాలను అమెరికా సుప్రీంకోర్టు కొట్టివేయడంతో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ నిర్ణయం వెలువడిన కొన్ని గంటలకే.. ట్రంప్ అన్ని దేశాలపై
సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినా సరే.. భారత్పై సుంకాలు కొనసాగుతాయి.. మరో బాంబు పేల్చిన ట్రంప్..
అమెరికా సుప్రీంకోర్టులో యుఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు భారీ ఎదురుదెబ్బ తగిలిన సంగతి విదితమే. డొనాల్డ్ ట్రంప్ ప్రవేశపెట్టిన సుంకాల పెంపు విధానాన్ని చట్టవిరుద్ధమని పేర్కొంటూ ఆ ఉత్తర్వులన్నింటినీ రద్దు చేసింది. దీంతో ప్రపంచ దేశాలు కాస్త ఊపిరి పీల్చుకునే పరిస్థితి వచ్చింది. అయితే Trump మరోసారి భారత్ మీద బాంబును పేల్చాడు. అమెరికా సుప్రీంకోర్టు
ట్రంప్ను చివాట్లు పెట్టిన అమెరికా సుప్రీంకోర్టు.. సుంకాల విధింపు ఉత్తర్వులు కొట్టివేత
అమెరికా సుప్రీం కోర్ట్ డొనాల్డ్ ట్రంప్ యొక్క పరస్పర సుంకాల ఉత్తర్వును కొట్టివేసింది, ఇది వాణిజ్య ఎజెండాను కదిలించింది. శుక్రవారం నాడు జారీ చేసిన కోర్టు ఉత్తర్వు 6-3 ఓటుతో వెలువడిందని తేలింది. ప్రధాన న్యాయమూర్తి జాన్ రాబర్ట్స్ ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. 1977 చట్టం కింద సుంకాలు విధించడానికి ట్రంప్కు అధికారం లేదని ఈ
అమెరికా సుప్రీంకోర్టు తీర్పును స్వాగతించిన ప్రపంచ దేశాలు..సుంకాల కొట్టివేతపై హర్షం..
అమెరికా సుప్రీం కోర్ట్, అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన పరస్పర సుంకాలపై కొట్టిపారేసింది, తద్వారా అమెరికా వాణిజ్య విధానానికి కొత్త రూపునిచ్చింది. ఈ నిర్ణయం ప్రపంచవ్యాప్త దృష్టిని ఆకర్షించింది మరియు అనేక దేశాల రాజధానులలో స్వాగతం పలికింది. ఆర్థిక మార్కెట్లు మరియు ఎగుమతిదారులు ఇప్పుడు సుంకాల ఏర్పాటుపై తాజా అనిశ్చితిని ఎదుర్కొంటున్నారు. ఈ తీర్పు ట్రంప్ మరియు
ట్రంప్ కి బిగ్ షాకిచ్చిన సుప్రీంకోర్టు,, ప్రపంచ దేశాలపై విధించిన సుంకాలు కొట్టివేత..
అమెరికా సుప్రీం కోర్ట్.. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యొక్క పరస్పర సుంకాల ఉత్తర్వును 6-3 ఓట్ల తేడాతో కొట్టివేసింది. ఈ తీర్పు రెండవ-దశ విధానానికి ప్రధానమైన ఒక కదలికను బలహీనపరిచింది. సుంకాలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న చాలా దేశాలకు వర్తించాయి. ట్రంప్ పరిపాలన వాటిని జాతీయ భద్రతా చర్యగా పేర్కొంది. చాలా మంది ఆర్థికవేత్తలు ఈ చర్యలను అధిక
ట్రంప్ తన అధికారాలను అతిక్రమించారు.. మండిపడిన అమెరికా సుప్రీంకోర్టు
అమెరికా సుప్రీం కోర్ట్ డొనాల్డ్ ట్రంప్ యొక్క పరస్పర సుంకాల ఉత్తర్వును కొట్టివేసింది. ఇది పెద్ద రిఫండ్ ప్రమాదాలను కలిగిస్తుంది. ప్రధాన న్యాయమూర్తి జాన్ రాబర్ట్స్ 6-3 ఓట్ల తేడాతో ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. ట్రంప్ 1977 (అంతర్జాతీయ అత్యవసర ఆర్థిక అధికారాల చట్టం) కింద తన అధికారాలను
US Iran war: అమెరికా-ఇరాన్ యుద్ధం? ట్రంప్ 'రెడ్ లైన్' దాటితే శనివారం నుంచే అటాక్!
US Iran war: ప్రస్తుతం ప్రపంచం మొత్తం ఒకే విషయం వైపు ఆసక్తిగా చూస్తోంది. అదే... అమెరికా, ఇరాన్ మధ్య తలెత్తిన ఉద్రిక్తతలు. అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఇరాన్పై సైనిక చర్యకు సిద్ధమవుతున్నట్లు అంతర్జాతీయ మీడియా కోడై కూస్తోంది.అమెరికా ఇరాన్ మధ్య ముదురుతున్న యుద్ధ మేఘాలు ప్రపంచ దేశాలను కలవరపెడుతున్నాయి. ముఖ్యంగా వచ్చే శనివారం నుంచే
how to apply voter id online: ఓటరు కార్డు కోసం ఆన్లైన్లో ఇలా అప్లై చేయండి!
ఎన్నికల సమయంలో ఓటు వేయడానికి , ఒక గుర్తింపు కార్డుగా ఓటరు ఐడీ ఎంతో ముఖ్యం. భారత ఎన్నికల సంఘం (ECI) ఓటరు నమోదు ప్రక్రియను ఇప్పుడు పూర్తిగా డిజిటలైజ్ చేసింది. మీరు మొదటిసారి ఓటు హక్కు పొందుతున్నట్లయితే.. మొబైల్ ద్వారానే కేవలం కొన్ని నిమిషాల్లోనే మీ దరఖాస్తును పూర్తి చేయవచ్చు. దీనికోసం ఎలా అప్లై చేయాలో
Bengaluru: అత్యాశకు పోతే ఇంతే! రూ. 75 వేల అద్దె ఆశించి.. రూ. 5 లక్షలు పోగొట్టుకున్నాడు!
కర్ణాటక రాజధాని బెంగళూరు (Bengaluru) అంటేనే ఐటీ కంపెనీలు, ట్రాఫిక్ జామ్ లు, ఆకాశాన్నంటే అద్దెలు గుర్తొస్తాయి. గత రెండేళ్లుగా ఇక్కడ ఇళ్ల అద్దెలు విపరీతంగా పెరిగిపోయాయి. అయితే ఇప్పుడు పరిస్థితి మారుతోంది. తాజాగా వైట్ఫీల్డ్ ప్రాంతంలోని ఒక ఇంటి యజమాని తన అత్యాశ వల్ల ఏకంగా రూ. 5 లక్షలకు పైగా ఆదాయాన్ని కోల్పోయిన ఉదంతం
Hyderabad: బిర్యానీ ట్యాక్స్ స్కామ్.. రూ. 70 వేల కోట్ల భారీ మోసాన్ని ఏఐ ఎలా పట్టేసిందంటే..
హైదరాబాద్ (Hyderabad) అంటే బిర్యానీకి పెట్టింది పేరు. కానీ, అదే బిర్యానీ ఇప్పుడు దేశంలోనే అతిపెద్ద పన్ను ఎగవేత కుంభకోణాన్ని బయటపెట్టింది. సుమారు రూ. 70,000 కోట్ల విలువైన ఈ బిర్యానీ ట్యాక్స్ స్కామ్ వెలుగులోకి రావడానికి ప్రధాన కారణం అత్యాధునిక సాంకేతికత. పోలీసులు, ఆదాయపు పన్ను శాఖ అధికారులు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) , బిగ్
Swiggy: స్విగ్గీ 'స్నాక్' కథ ముగిసింది! 10 నిమిషాల డెలివరీ ఎందుకు ఫెయిల్ అయ్యింది?
భారతదేశంలో క్విక్ కామర్స్ (Quick Commerce) జోరు కొనసాగుతున్న వేళ, ఫుడ్ డెలివరీ దిగ్గజం స్విగ్గీ (Swiggy) ఒక అనూహ్య నిర్ణయం తీసుకుంది. కేవలం 10 నుంచి 15 నిమిషాల్లో స్నాక్స్, పానీయాలను డెలివరీ చేస్తామని గొప్పగా ప్రారంభించిన తన 'స్నాక్' (Snacc) యాప్ను అధికారికంగా మూసివేసింది. 2025 జనవరిలో ఎంతో ఆర్భాటంగా మొదలైన ఈ సేవలు,
Gold rates: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్: నేడు తులం బంగారం ధర ఎంత ఉందంటే?
ఈరోజు ఫిబ్రవరి 20, 2026 (శుక్రవారం), భారతీయ మార్కెట్లో బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్లో హెచ్చుతగ్గులు , రూపాయి విలువలో మార్పుల కారణంగా పసిడి ధరలు నిలకడగా కొనసాగుతున్నాయి. తాజా డేటా ప్రకారం.. 24 క్యారెట్ల బంగారం ధర సుమారు రూ. 10 పెరిగి, 10 గ్రాముల బంగారం ధర రూ. 1,56,650 వద్ద
Bengaluru: మాకు వందే భారత్ రైలు కావాలి! బెంగళూరులో ఉన్న ఏపీ ప్రజల డిమాండ్పై నారా లోకేష్ రియాక్షన్!
కర్ణాటక రాజధాని బెంగళూరు(Bengaluru)లో లక్షలాది మంది తెలుగు వారు, ముఖ్యంగా కోస్తా ఆంధ్రకు చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగులు నివసిస్తున్నారు. వీరంతా వారాంతాల్లో , పండుగ సమయాల్లో సొంతూళ్లకు వెళ్లాలంటే రైలు టిక్కెట్లు దొరక్క నానా అవస్థలు పడుతున్నారు. ఈ క్రమంలో బెంగళూరు నుండి విజయవాడకు నేరుగా ఒక వందే భారత్ ఎక్స్ప్రెస్ను ప్రారంభించాలని సోషల్ మీడియా వేదికగా
DA Hike: ప్రభుత్వ ఉద్యోగులకు హోలీ గిఫ్ట్: పెరగనున్న శాలరీలు.. ఎంతంటే?
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు మార్చి నెల ఎంతో కీలకం కానుంది. ఎందుకంటే.. 2026 హోలీ పండగ సందర్భంగా ప్రభుత్వం డియర్నెస్ అలవెన్స్ (DA Hike) పెంపుపై ప్రకటన చేసే అవకాశం ఉందని బలంగా వినిపిస్తోంది. ప్రస్తుత ద్రవ్యోల్బణ గణాంకాల ప్రకారం.. డీఏ మరో 2 శాతం మేర పెరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అదే జరిగితే
Pakistan: మేడ్ ఇన్ పాకిస్థాన్ ఐఫోన్లు రాబోతున్నాయా? ఆపిల్ పెట్టిన కండిషన్లు ఇవే!
దక్షిణాసియాలో టెక్నాలజీ హబ్గా ఎదగాలని చూస్తున్న పాకిస్థాన్ (Pakistan) తాజాగా అమెరికన్ టెక్ దిగ్గజం ఆపిల్ను ఆకర్షించేందుకు భారీ ప్లాన్ సిద్ధం చేసింది. భారత్, వియత్నాం వంటి దేశాల్లో ఆపిల్ సాధిస్తున్న విజయాన్ని చూసి, ఇప్పుడు పాకిస్థాన్ ప్రభుత్వం కూడా ఐఫోన్ల తయారీకి రంగం సిద్ధం చేస్తోంది. ఇందుకోసం ప్రత్యేకంగా కొత్త మొబైల్, ఎలక్ట్రానిక్స్ మాన్యుఫ్యాక్చరింగ్ ఫ్రేమ్వర్క్ను
Anthropic: AI వాడకపోతే ప్రమోషన్లు కట్.. సీనియర్లకు సీఈఓ సీరియస్ వార్నింగ్!
ప్రముఖ ఐటీ దిగ్గజం యాక్సెంచర్ (Accenture) తమ ఉద్యోగులకు గట్టి వార్నింగ్ ఇచ్చింది. ముఖ్యంగా సీనియర్ మేనేజర్లు, అసోసియేట్ డైరెక్టర్ల స్థాయి వారు ఇకపై ప్రమోషన్లు పొందాలంటే కేవలం పని చేస్తే సరిపోదు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) టూల్స్ను కూడా విచ్చలవిడిగా వాడాల్సిందేనని స్పష్టం చేసింది. సీఈఓ జూలీ స్వీట్ ఇప్పటికే ఒక హెచ్చరిక జారీ చేశారు:
AI మీద జియో రూ. 10 లక్షల కోట్ల పెట్టుబడి.. తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధమైన ముఖేష్ అంబానీ
రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (RIL) చైర్మన్ ముఖేష్ అంబానీ, జియోతో కలిసి వచ్చే ఏడేళ్లలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) మౌలిక సదుపాయాలు, ఎడ్జ్ కంప్యూటింగ్ కోసం రూ. 10 లక్షల కోట్లు పెట్టుబడి పెడతామని ప్రకటించారు. భారతదేశంలో AI సాంకేతికతను అందరికీ అందుబాటులోకి తేవడమే ఈ భారీ పెట్టుబడి లక్ష్యం. గురువారం జరిగిన ఇండియా AI ఇంపాక్ట్
బంగారం, వెండి ధరల పెరుగుదలపై షాకింగ్ న్యూస్.. స్టాప్ లాస్ ఈ స్ఠాయి వద్దే ఉండాలంటున్న నిపుణులు
బంగారం ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. గత కొంత కాలంగా తగ్గుతూ వస్తున్న ధరలు మళ్లీ పైకి ఎగబాకుతున్నాయి. అమెరికా మళ్లీ ఉద్రిక్తకర పరిస్థితులకు ఆజ్యం పోయడంతో పసిడి ధరల్లో మార్పులు సంభవిస్తున్నాయి. ఇరాన్ ఉద్రిక్తతలు, రష్యాతో డొనాల్డ్ ట్రంప్ కయ్యం వంటి కారణాలు బంగారం ధరలను అమాంతం పెంచుతున్నాయి. పెట్టుబడిదారులు అంతర్జాతీయంగా భౌగోళిక, రాజకీయ పరిస్థితులను గమనిస్తూ
TCS ఉద్యోగులకు గుడ్ న్యూస్.. Q3లో వేరియబుల్ పే 80 శాతం వరకు పెంపు
భారతదేశపు ఐటీ దిగ్గజం Tata Consultancy Services (TCS) మూడవ త్రైమాసికం (Q3)లో మిడ్, సీనియర్ స్థాయి ఉద్యోగులకు ఇచ్చే త్రైమాసిక వేరియబుల్ పే అవుట్ను గణనీయంగా పెంచింది. తాజాగా అమలులోకి వచ్చిన ఈ నిర్ణయంతో.. అర్హత కలిగిన మిడ్-లెవల్ ఉద్యోగులకు గరిష్టంగా 80 శాతం వరకు వేరియబుల్ పే చెల్లింపులు జరిగాయి. గత దాదాపు రెండేళ్లుగా
భారతదేశంలో 3వ కార్యాలయం ప్రారంభించిన OpenAI.. ముంబై, బెంగళూరుల్లో కొత్త ఆఫీసులు..
ఈ ఏడాది చివరి నాటికి ముంబై, బెంగళూరు నగరాల్లో భారతదేశంలో రెండు నూతన కార్యాలయాలను ప్రారంభించనున్నట్లు OpenAI అధికారికంగా ప్రకటించింది. ఇప్పటికే గత సంవత్సరం ప్రారంభించిన కార్యాలయంతో న్యూఢిల్లీలో తన ప్రస్థానం కలిగి ఉన్న OpenAI.. ఇప్పుడు దేశంలోని రెండు ప్రధాన టెక్, ఆర్థిక కేంద్రాల్లో కార్యాలయాలను ఏర్పాటు చేయడం ద్వారా భారత్పై తన దృష్టిని మరింత
AI మార్కెట్లో సంచలనం.. భారత్లో టీసీఎస్తో జత కట్టిన OpenAI..కంపెనీ తొలి కస్టమర్గా అవతరణ..
భారత ఐటీ రంగ దిగ్గజం Tata Consultancy Services (TCS) డేటా సెంటర్ వ్యాపారంలోకి ప్రవేశించిన సంగతి విదితమే. అయితే ఆదిలోనే సంచలన విషయం సాధించింది. కంపెనీ తొలి కస్టమర్ గా ప్రపంచ ప్రఖ్యాత దిగ్గజం OpenAI అవతరించింది. OpenAIతో తాజాగా టీసీఎస్ కంపెనీ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం కేవలం IT రంగం కోసం మాత్రమే
ఐటీ ఉద్యోగుల నెత్తిన బాంబు వేసిన దిగ్గజ IT కంపెనీ ఓనర్.. 2030 నాటికి ఈ రంగం పూర్తిగా షట్ డౌన్ ..
గతంలో వచ్చిన మహమ్మారి నుంచి ఐటీ రంగం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయింది. ఉద్యోగుల జీవితాలు ప్రశ్నార్థకంగా మారాయి. టాప్ కంపెనీలు ఉద్యోగ కోతలు మొదలు పెట్టి వారిని రోడ్డు మీదకు తెచ్చాయి. కాస్ట్ కటింగ్ పేరుతో ఎటువంటి నోటీసులు లేకుండానే ఉద్యోగులను తొలగించాయి టాప్ కంపెనీలు.. ఇలాంటి దారుణ పరిస్థితుల మధ్య ఏఐ ఎంట్రీ ఇచ్చింది. దీంతో
గూగుల్ భారత్ మీద గురి పెట్టింది. ప్రపంచ వ్యాప్తంగా ఏఐ టెక్నాలజీ అమిత వేగంతో దూసుకుపోతున్న నేపథ్యంలో భారతదేశం కేంద్రంగా సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ సరికొత్త వ్యూహాన్ని రచిస్తోంది. ఇందుకోసం భారత సముద్ర తీర ప్రాంతాన్ని టార్గెట్ చేసిందని చెప్పవచ్చు.భారత సముద్ర గర్భం నుంచి కేబుల్స్ ప్రపంచ దేశాలకు సరఫరా అయ్యేలా గట్టిగానే ప్లాన్ చేస్తోంది.
బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ఎంతలా పెరిగాయో తెలిస్తే షాకే.. ఫిబ్రవరి 19, గురువారం పసిడి ధరలు ఇవే..
బంగారం ప్రియులకు అలర్ట్ న్యూస్.. గత కొద్ది రోజులుగా తగ్గుముఖం పట్టిన పసిడి ధరలు ఈ రోజు పెరిగాయి. జనవరి నెలలో అమాంతం పెరిగి పసిడి ప్రియులకు షాకిచ్చిన బంగారం ధర ఫిబ్రవరి నెల వచ్చేసరికి కిందకు దిగి వచ్చింది. పెట్టుబడిదారులు లాభాలు బుకింగ్ చేసుకోవడంతో బంగారం ధర మార్పులకు లోనైంది. డాలర్ విలువ పుంజుకోవడంతో ఇన్వెస్టర్లు
బెంగళూరులో బస్సులు స్ట్రైక్.. సమ్మెలోకి లక్షలాది మంది రవాణా ఉద్యోగులు..కారణం ఏంటంటే..
కర్ణాటక రాష్ట్రంలో నేడు (ఫిబ్రవరి 19) ప్రజా రవాణా వ్యవస్థకు తీవ్ర అంతరాయం కలిగే పరిస్థితి ఏర్పడింది. రాష్ట్రంలోని నాలుగు ప్రధాన రవాణా సంస్థలకు చెందిన ఉద్యోగులు KSRTC, BMTC, NWKRTC KKRTC నేడు సమ్మెను ప్రకటించాయి. ఫిబ్రవరి 19న బెంగళూరులోని ఫ్రీడమ్ పార్క్ వద్ద బెంగళూరు చలో ర్యాలీతో పాటు రాష్ట్రవ్యాప్త నిరసనకు పిలుపునిచ్చారు. ఈ
హైదరాబాద్ కేంద్రంగా స్పేస్ విప్లవం.. బిలియన్ డాలర్ల కల దిశగా దూసుకుపోతున్న స్టార్టప్ Skyroot
కరోనా మహమ్మారి ప్రపంచాన్ని అస్తవ్యస్తం చేసిన రోజుల్లో.. హైదరాబాద్లో ఒక చిన్న ఆలోచన పెద్ద కలగా మారింది. అదే Skyroot Aerospace. భారత ప్రైవేట్ స్పేస్ రంగంలో వేగంగా ఎదుగుతున్న ఈ స్టార్టప్ కంపెనీ.. ఇప్పుడు తన విలువను సుమారు 1 బిలియన్ డాలర్ల (దాదాపు 8 వేల కోట్లకు పైగా) స్థాయికి తీసుకెళ్లే దిశగా దూసుకెళ్తోంది.
బంగారం, వెండి ధరలు ఈ రేటు వద్దకు దిగి వస్తేనే కొనుగోలు చేయండి.. కీలక సూచన చేస్తున్న ఆర్థిక నిపుణులు
బంగారం ధరలు ఊహకు అందండం లేదు. ఎప్పుడు ఎలా మారుతాయో అంతు చిక్కడం లేదు. నిన్న పడిన ధరలు నేడు అమాంతం పెరుగుతున్నాయి. అలాగే నేడు పెరిగిన ధరలు రేపు భారీగా పతనమవుతున్నాయి. ఈ నేపథ్యంలొ పెట్టుబడిదారులతో పాటు సామాన్యులు కూడా గందరగోళానికి గురవుతున్నారు. పెట్టుబడిదారులు అయితే బంగారం మీద పెట్టుబడి పెట్టాలా వద్దా అనే మీమాంసలో
ఉద్యోగులకు గుడ్ న్యూస్.. EPFO వడ్డీ రేటు పెంపు! మీ సేవింగ్స్ ఎంత పెరుగుతాయో తెలుసా?
భారతదేశంలోని ఆరు కోట్లకు పైగా ఉన్న ప్రైవేట్, ప్రభుత్వ రంగ ఉద్యోగులకు ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) తీపి కబురు అందించబోతోంది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి (FY26) గానూ పీఎఫ్ డిపాజిట్లపై వడ్డీ రేటును ప్రస్తుతం ఉన్న 8.25 శాతంగానే కొనసాగించాలని సంస్థ భావిస్తోంది. దీనిపై తుది నిర్ణయం మార్చి 2న జరగబోయే సెంట్రల్ బోర్డ్
Airtel: యూజర్లకు ట్విస్ట్ ఇచ్చిన ఎయిర్టెల్! ఇకపై పర్ప్లెక్సిటీ ప్లాన్ పని చేయదా?
కస్టమర్లను ఆకట్టుకోవడానికి ఎయిర్టెల్ (Airtel) ఎప్పుడూ కొత్త ఆఫర్లతో వస్తుంటుంది. అయితే తాజాగా ఒక భారీ ఆఫర్ విషయంలో ఎయిర్టెల్ యూ-టర్న్ తీసుకోవడం ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. గతేడాది జూలైలో ఏఐ సెర్చ్ ప్లాట్ఫారమ్ 'పర్ప్లెక్సిటీ' (Perplexity) తో జతకట్టిన ఎయిర్టెల్.. తన 360 మిలియన్ల వినియోగదారులకు రూ. 17,000 విలువైన 'పర్ప్లెక్సిటీ ప్రో'
బెంగళూరు మద్యం ప్రియులకు గుడ్ న్యూస్.. మెట్రోలో కూడా మద్యం తీసుకెళ్లవచ్చు..ఎప్పటి నుంచి అంటే..
బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్.. Bengaluru Metro Rail Corporation Limited నిర్వహిస్తున్న నమ్మ మెట్రోలో మందు బాటిల్స్ తీసుకువెళ్లేందుకు ప్రయాణికులకు అనుమతి లభించనుంది. కాగా గతేదాడి నుంచి మెట్రో అనేక విమర్శలను ఎదుర్కుంటోంది. బెంగళూరు మెట్రో గత ఏడాది నుంచి ఛార్జీల పెంపుతో ప్రయాణికుల విమర్శలను ఎదుర్కది. టికెట్ ధరల పెంపుతో పాటు, మెట్రోలో అమల్లో
Jobs: ఇంజనీరింగ్, ఐటీ వద్దు..! ఇప్పుడు ఈ ఉద్యోగాలకే భారీ డిమాండ్.. లక్షల్లో జీతాలు!
దశాబ్దాలుగా భారతదేశంలో సక్సెస్ అంటే రెండే రెండు అక్షరాలు.. ఐటీ. ఇంజనీరింగ్ పూర్తి చేయడం, ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో కోడింగ్ జాబ్ సంపాదించడం అనేది ఒక తరం కల. కానీ, 2026 నాటికి ఈ సమీకరణాలు పూర్తిగా మారిపోతున్నాయి. ఒకప్పుడు సురక్షితం అనుకున్న టెక్ ఉద్యోగాల్లో లేఆఫ్స్ (Layoffs) పెరగడం, కృత్రిమ మేధ (AI) రాకతో 40
అమెరికా వెళ్లాలనుకునే భారతీయులకు బిగ్ అలర్ట్.. వీసా వెయిట్ టైమ్స్ తాజా వివరాలు ఇవిగో..
ఈ ఏడాది అమెరికా పర్యటన ప్లాన్ చేస్తున్నారా.. అయితే మీరు అలర్ట్ కావాల్సిన సమయం ఆసన్నమైంది. ఎందుకంటే వీసాల కోసం ఇప్పుడు నెలల తరబడి ఎదురుచూడాల్సిందే. ఇంతకీ వీసా ఇంటర్వ్యూ కోసం ఎంతకాలం వేచి చూడాల్సి వస్తుందో తెలుసా? అన్ని నగరాల్లో ఒకే విధంగా వెయిటింగ్ పిరియడ్ ఉంటుందా.. ఓ సారి చెక్ చేసుకుందామా.. ఈ సంవత్సరం
EPF vs PPF vs NPS: లాంగ్టర్మ్లో లాభాల కోసం ఏ పథకం మేలు? పూర్తి క్లారిటీ!
భవిష్యత్తు అవసరాల కోసం లేదా రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఉండటం కోసం పొదుపు చేయడం చాలా ముఖ్యం. దీని కోసం మన దేశంలో మూడు ప్రధాన పథకాలు ఉన్నాయి. అవి..- ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ (EPF), పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF) , నేషనల్ పెన్షన్ సిస్టమ్ (NPS). ఈ మూడు ప్రభుత్వ ఆధీనంలో
ఇంటి చిరునామా మారిందా.. అయితే ఆధార్ కార్డులో అడ్రస్ ఇలా అప్డేట్ చేయండి
మన ఇంటి చిరునామా మారినప్పుడు.. ఆధార్ కార్డులో ఉన్న అడ్రస్ను అప్డేట్ చేయడం చాలా కీలకం. ఎందుకంటే బ్యాంక్ ఖాతాలు, ప్రభుత్వ పథకాలు, సిమ్ కార్డు, పాస్పోర్ట్ వంటి అనేక సేవలు ఆధార్ ఆధారంగానే అందుతున్నాయి. 2026 తాజా నియమాల ప్రకారం.. ఆధార్ చిరునామా అప్డేట్ ప్రక్రియను మరింత సులభంగా, డిజిటల్గా మార్చారు. అయితే పత్రాల విషయంలో
ఇక క్యూలు లేవు.. కొత్త ఆధార్ కార్డు కోసం 2026లో కొత్త విధానం.. స్టెప్ బై స్టెప్ గైడ్ ఇదిగో..
మీరు బ్యాంకు ఖాతా తెరవాలన్నా, ప్రభుత్వ పథకాలలో చేరాలన్నా, మొబైల్ సిమ్ కార్డు కొనాలన్నా.. ఆధార్ కార్డు ఇప్పుడు తప్పనిసరి పత్రంగా మారింది. అయితే కొత్తగా ఆధార్ కార్డు తీసుకోవాలంటే ఇంకా ఆధార్ కేంద్రం వద్ద గంటల తరబడి క్యూలో నిలబడాల్సిందేనని చాలామంది భావిస్తున్నారు. కానీ ఇది ఇప్పుడు పాత మాట. 2026లో అమల్లోకి వచ్చిన తాజా
How to apply passport: కేవలం 15 రోజుల్లోనే పాస్పోర్ట్ మీ చేతికి.. ఇలా అప్లై చేస్తే చాలు!
విదేశాలకు వెళ్లాలని చాలామందికి ఉంటుంది. అయితే దానికి కావాల్సిన మొట్టమొదటి డాక్యుమెంట్ పాస్పోర్ట్. గతంలో పాస్పోర్ట్ పొందడం అంటే నెలల తరబడి వేచి చూడాల్సి వచ్చేది. కానీ, ఇప్పుడు పరిస్థితి మారింది. భారత ప్రభుత్వం పాస్పోర్ట్ సేవలను చాలా సరళతరం చేసింది. ఇప్పుడు మీరు ఆన్లైన్ లో కేవలం కొన్ని నిమిషాల్లోనే దరఖాస్తు చేసుకోవచ్చు. అసలు పాస్
Strait of Hormuz : చమురు ట్యాంకర్ల నిలిపివేత.. హార్ముజ్ జలసంధిలో అసలేం జరుగుతోంది? పూర్తి వివరాలు!
ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థకు కీలకమైన హార్ముజ్ జలసంధి(Strait of Hormuz) వద్ద ఒక్కసారిగా ఉద్రిక్తతలు పెరిగాయి. ఇరాన్ తన సైనిక విన్యాసాల కోసం ఈ జలసంధిని తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు ప్రకటించడం అంతర్జాతీయంగా కలకలం రేపుతోంది. ప్రపంచవ్యాప్తంగా రవాణా అయ్యే చమురులో దాదాపు 20 శాతం ఈ ఇరుకైన జలసంధి గుండానే వెళ్లాలి. ఇప్పుడు ఇరాన్ తీసుకున్న
Larry fink: ప్రపంచ ఆర్థిక వ్యవస్థను గుప్పిట్లో ఉంచుకున్న ‘అజ్ఞాత' బిలియనీర్ గురించి తెలుసా?
మనం ప్రపంచంలోని అత్యంత ధనవంతుల గురించి మాట్లాడుకున్నప్పుడు ఎలన్ మస్క్, జెఫ్ బెజోస్ లేదా ముకేశ్ అంబానీ పేర్లు వినిపిస్తాయి. కానీ, వీరందరి కంటే శక్తివంతమైన నిర్ణయాలు తీసుకునే మరో వ్యక్తి ఉన్నారు. ఆయనే లారీ ఫింక్(Larry fink). ఈయన ప్రపంచంలోనే అతిపెద్ద అసెట్ మేనేజ్మెంట్ సంస్థ అయిన 'బ్లాక్రాక్' (BlackRock) చైర్మన్, సీఈఓ. 2024-25 అంచనాల
Bengaluru: బెంగళూరులో అడుగుపెట్టిన 7 రోజుల్లోనే చేతులెత్తేసిన కుర్రాడు.. వైరల్ అవుతున్న పోస్ట్!
భారతదేశపు సిలికాన్ వ్యాలీగా పిలవబడే బెంగళూరు (Bengaluru) నగరం అంటే కేవలం ఐటీ ఉద్యోగాలు, ట్రాఫిక్ మాత్రమే కాదు.. విపరీతమైన జీవన వ్యయానికి కూడా పెట్టింది పేరు. తాజాగా ఒక యువకుడు బెంగళూరుకు మారిన మొదటి వారంలోనే తనకు అయిన ఖర్చుల వివరాలను సోషల్ మీడియాలో పంచుకోవడంతో అది పెద్ద చర్చకు దారితీసింది. కేవలం ఏడు రోజుల్లోనే
Bengaluru: ఆగండి.. ఇల్లు కొనేముందు ఇది చదవండి! టెక్ నగరాల్లో మారుతున్న రియల్ ఎస్టేట్ సీన్!
గత కొన్నేళ్లుగా ఆకాశమే హద్దుగా దూసుకుపోయిన రియల్ ఎస్టేట్ రంగానికి ఇప్పుడు కాస్త బ్రేకులు పడ్డాయి. ముఖ్యంగా మన బెంగళూరు (Bengaluru), హైదరాబాద్ (Hyderabad) , గుర్గావ్ వంటి టెక్ హబ్లలో ఇళ్ల అమ్మకాలు మునుపటి కంటే నెమ్మదించాయి. ఒకప్పుడు సైట్ విజిట్ చేసిన కొద్ది రోజుల్లోనే డీల్ క్లోజ్ చేసేవారు, కానీ ఇప్పుడు పరిస్థితి మారింది.
బంగారం, వెండి ధరల ర్యాలీకి బిగ్ బ్రేక్.. COMEX మార్కెట్లో భారీగా పడిపోయిన రేట్లు.. ఎంతలా అంటే..
బంగారం, వెండి ధరలు పడిపోతున్నాయి. గత ఏడాది చుక్కలు చూపించిన బంగారం ధరలు ఈ ఏడాది ఆరంభంలో కూడా అదే స్థాయిలో దూసుకుపోయాయి. అయితే ఫిబ్రవరి నెల వచ్చేసరికి కాస్త తగ్గుముఖం పట్టాయి. అంతర్జాతీయంగా పరిస్థితులు ఉద్రిక్తకరంగానే కొనసాగుతున్నాయి. మరో వైపై డాలర్ బలహీనపడింది. ఈ నేపథ్యంలో పెట్టుబడిదారులు సురక్షిత ఆస్తిగా బంగారాన్ని చూస్తున్నారు. దీంతో డిమాండ్
డిజిటల్ ఇండియాలో నగదు రూపంలోనే రూ. 40 లక్షల కోట్లు చెలామణి.. SBI నివేదికలో సంచలన విషయాలు..
భారత ఆర్థిక వ్యవస్థలో చలామణిలో ఉన్న నగదు ఈ జనవరిలో రికార్డు స్థాయికి రూ. 40 లక్షల కోట్లకు చేరింది. ఇది గత సంవత్సరం ఇదే సమయంలో నమోదైన స్థాయికంటే 11 శాతం ఎక్కువ. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. డిజిటల్ చెల్లింపులు కూడా రికార్డు స్థాయిలో పెరిగాయి. UPI ద్వారా జనవరిలో 28.33 లక్షల కోట్ల రుపాయల
డిజిటల్ ఇండియా ఎక్కడ.. ఇండియా AI ఇంపాక్ట్ సమ్మిట్ లో నో యూపీఐ.. నగదు రూపంలో చెల్లింపులు..
భారతదేశం డిజిటల్ ఇండియాలో భాగంగా ఇండియా AI ఇంపాక్ట్ సమ్మిట్ నిర్వహిస్తున్న సంగతి విదితమే. డిజిటల్ విప్లవంలో సాధించిన పురోగతిని ప్రపంచానికి చాటిచెప్పే లక్ష్యంతో ఎంతో ప్రతిష్ఠాత్మకంగాఈ కార్యక్రమం నిర్వహిస్తోంది. అయితే డిజిటల్ ఇండియాలో ఓ ఘటన ఇప్పుడు అనేక ప్రశ్నలను లేవనెత్తుతోంది. డిజిటల్ ఇండియా, కృత్రిమ మేధస్సు (AI) వంటి ఆధునిక సాంకేతికతలను ప్రోత్సహించే ఈ
MCXలో కుప్పకూలిన బంగారం,వెండి ధరలు.. త్వరలో పసిడి ప్రియుల కొంపలు ముంచబోతున్న అమెరికా..
గత రెండు రోజుల నుంచి బంగారం ధరలు భారీగా పతనమవుతున్నాయి. ఈ రోజు ఉదయానికి చూస్తే Multi Commodity Exchange of India (MCX)లో పసిడి, సిల్వర్ ధరలు కుప్పకూలాయి. గత కొద్ది రోజులుగా కొనసాగుతున్న అస్థిరత పరిస్థితులకు కొనసాగింపుగా ఈ తగ్గుదల కనిపిస్తోంది. ప్రపంచ మార్కెట్లో ఒడిదుడుకు బంగారం ధరలను ప్రభావితం చేస్తున్నాయి. అలాగే అమెరికా
HDFC, ICICI బ్యాంకుల కంటే SBI మేలా? నిపుణులు చెబుతున్న సంచలన విషయాలు!
భారతదేశపు అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) స్టాక్ మార్కెట్లో గత ఏడాది కాలంగా అప్రతిహతంగా దూసుకుపోతోంది. ఏడాది కాలంలో సుమారు 70 శాతం మేర లాభాలను అందించి ఇన్వెస్టర్ల పంట పండించింది. ఈ భారీ ర్యాలీతో హెచ్డిఎఫ్సి (HDFC), ఐసిఐసిఐ (ICICI) వంటి ప్రైవేట్ రంగ దిగ్గజ బ్యాంకులతో
ప్రస్తుతం ప్రపంచమంతా ప్రధాని మోదీ , అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మధ్య జరిగిన చర్చల గురించి, కుదిరిన ఒప్పందాల గురించి మాట్లాడుకుంటోంది. కానీ, భారతదేశం తన భవిష్యత్తు అవసరాల కోసం ఎవరికీ తెలియకుండా ఒక అతిపెద్ద వ్యూహాత్మక అడుగు వేసింది. మీడియా ఫోకస్ అంతా అమెరికాపై ఉన్న తరుణంలో, భారత్ మే 2025లో చిలీ (Chile) దేశంతో
Data center: ఏఐ డేటా సెంటర్ల కోసం అదానీ భారీ పెట్టుబడి! అసలు ప్లాన్ ఇదేనా?
భారతీయ పారిశ్రామిక దిగ్గజం గౌతమ్ అదానీ నేతృత్వంలోని అదానీ గ్రూప్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) రంగంలో సరికొత్త విప్లవానికి శ్రీకారం చుట్టింది. 2035 నాటికి భారతదేశంలో అత్యాధునిక ఏఐ డేటా సెంటర్ (Data center) నెట్వర్క్ ను నిర్మించడానికి సుమారు 100 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 8.4 లక్షల కోట్లు) భారీ పెట్టుబడి పెట్టనున్నట్లు మంగళవారం
Bitcoin: అందరూ అమ్ముతుంటే.. నేను మాత్రం కొంటున్నా! బిట్కాయిన్పై రాబర్ట్ కియోసాకి కీలక ప్రకటన!
ప్రపంచ ప్రసిద్ధ ఆర్థిక నిపుణుడు, 'రిచ్ డాడ్ పూర్ డాడ్' (Rich Dad Poor Dad) పుస్తక రచయిత రాబర్ట్ కియోసాకి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రపంచ స్టాక్ మార్కెట్లలో చరిత్రలోనే అతిపెద్ద పతనం (Stock Market Crash) అతి త్వరలోనే రాబోతోందని ఆయన హెచ్చరించారు. అయితే ఈ పతనం సామాన్యులకు ఒక పీడకలలా అనిపించినా,
Pension hike: పెన్షనర్లకు గుడ్ న్యూస్! EPS-95 మినిమం పెన్షన్ భారీగా పెరగనుందా? కొత్త లెక్కలు ఇవే!
దేశవ్యాప్తంగా లక్షలాది మంది పెన్షనర్లు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న పెన్షన్ పెంపు (Pension hike) అంశం మళ్ళీ తెరపైకి వచ్చింది. ఉద్యోగుల పెన్షన్ పథకం (EPS-95) కింద అందుతున్న కనీస పెన్షన్ మొత్తాన్ని రూ.1,000 నుంచి రూ.9,000 కు పెంచాలని కార్మిక సంఘాలు చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నాయి. ఇటీవల పార్లమెంటులో కూడా ఈ విషయంపై చర్చ
బంగారం, వెండి ధరలు తగ్గాయని సంబరపడకండి.. ముందుంది ముసళ్ల పండగ..హెచ్చరిస్తున్న ఆర్థిక నిపుణులు..
బంగారం, వెండి ధరలు నేడు కుప్పకూలాయి. ఈ మధ్య కాలంలో నింగిని తాకిన ధరలు ఇప్పుడు ఒక్కసారిగా నేల చూపులు చూడటం పెట్టుబడిదారులను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. గత నెలలో భారీగా ఎగసిన ధరలు ఇప్పుడు పతనం కావడంతో పెట్టుబడిదారులు అలర్ట్ కావాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. అంతర్జాతీయంగా పరిస్థితులు ఇంకా ఉద్రిక్తకరంగానే ఉన్నా బంగారం ధరలు తగ్గడంతో
IT stocks: ఐటీ షేర్లు కొనేందుకు ఇదే మంచి సమయమా? భారీ పతనం తర్వాత నిపుణుల సలహా ఇదే!
భారతీయ ఐటీ రంగం ప్రస్తుతం ఒక పెద్ద సవాలును ఎదుర్కొంటోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వల్ల ఐటీ కంపెనీల భవిష్యత్తు ప్రమాదంలో పడుతుందన్న భయాలతో ఇన్వెస్టర్లు భారీగా షేర్లను విక్రయించారు. దీనివల్ల టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS), ఇన్ఫోసిస్ వంటి దిగ్గజ కంపెనీల మార్కెట్ విలువ ఏకంగా $56 బిలియన్లు (సుమారు ₹4.6 లక్షల కోట్లు) ఆవిరైపోయింది.
AI పై ఆందోళన వ్యక్తం చేసిన నీతి అయోగ్ మాజీ ఛైర్మెన్.. కొన్ని దేశాలకే పరిమితమైతే అల్లకల్లోలమే..
దేశ రాజధానిలో కొనసాగుతున్న AI ఇంపాక్ట్ సమ్మిట్ రెండో రోజు కీలక చర్చలతో ఉత్సాహంగా సాగింది. ఈ సమావేశంలో ప్రసంగించిన నీతి అయోగ్ మాజీ ఛైర్మెన్ Amitabh Kant కృత్రిమ మేధస్సు (AI) వల్ల భారీ స్థాయిలో ఉద్యోగాలు నశిస్తాయన్న ఆందోళనలను స్పష్టంగా ఖండించారు. చరిత్రలో జరిగిన ప్రతి సాంకేతిక విప్లవం ప్రారంభంలో భయాలను కలిగించినప్పటికీ.. అవి
మీ ఉద్యోగం సేఫ్ గా ఉంటుందా? AI రీప్లేస్ చేయబోయే జాబ్స్ లిస్ట్ బయటపెట్టిన మైక్రోసాఫ్ట్!
టెక్నాలజీ ప్రపంచంలో ఇప్పుడు ఎక్కడ చూసినా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) గురించే చర్చ. ముఖ్యంగా 'సీడెన్స్ 2.0' (Seedance 2.0) వంటి టూల్స్ క్రియేటివ్ రంగంలో సృష్టిస్తున్న సంచలనం చూస్తుంటే.. పెద్ద పెద్ద స్టూడియోలకే నిద్ర పట్టడం లేదు. కేవలం క్రియేటివ్ రంగమే కాదు, ఆఫీసుల్లో కూర్చుని పనిచేసే వైట్ కాలర్ ఉద్యోగులకు (White Collar Jobs)
Hyderabad Real Estate Trend:చాలా మంది ఇప్పుడు పల్లెల నుంచి నగరబాట పడుతున్నారు. ఈ నేపథ్యంలో నగరంలో ఇళ్లకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. నగరంలో ఒక సొంత ఇల్లు ఉంటే చాలనే ఆలోచన చాలామందికి వస్తోంది. అయితే తాజాగా చాలా మందికి మరో ఆలోచన కూడా కలుగుతోంది. అదేంటంటే.. నగరంలో మాత్రమే కాకుండా నగరం వెలుపల కూడా
Hyderabad: Hyderabad: ఇల్లు కొనాలని చూస్తున్నారా? ఇలాంటి మాటలు నమ్మితే నిండా మునిగినట్టే!
హైదరాబాద్ (Hyderabad) నగరంలో సొంతింటి కల నిజం చేసుకోవాలని చూస్తున్న మధ్యతరగతి ప్రజలను టార్గెట్ చేస్తూ ఒక కొత్త రకమైన రియల్ ఎస్టేట్ దందా మొదలైంది. ముఖ్యంగా కోకాపేట, తెల్లాపూర్, కొల్లూరు వంటి ఐటీ కారిడార్ ప్రాంతాల్లో అత్యంత విలాసవంతమైన ఫ్లాట్లు, విల్లాలు సగం ధరకే ఇస్తామంటూ బ్రోకర్లు ఊరిస్తున్నారు. అయితే ఈ ఆఫర్ల వెనుక ఉన్నది
TCS మరో సంచలనం.. ప్రపంచంలోనే అతి పెద్ద AI డేటా సెంటర్..హైపర్వాల్ట్ గురించి తెలుసుకోండి..
ప్రపంచ వ్యాప్తంగా ఏఐకి విపరీతమైన డిమాండ్ నెలకొంది. ఇప్పుడు ప్రతీ చిన్న విషయాన్ని ఏఐ ద్వారానే తెలుసుకుంటున్నారు. టెక్ కంపెనీలు ఏఐ మీద భారీగా పెట్టుబడులు పెట్టేందుకు రెడీ అవుతున్నాయి. భారత్ కూడా ఏఐ రంగంలో గ్లోబల్ లీడర్ గా ఎదిగేందుకు AI ఇంపాక్ట్ సమ్మిట్ 2026 నిర్వహిస్తోంది. ఈ సమ్మిట్ ద్వారా భారత్ ప్రపంచానికి డేటాను
Hyderabad: దేశంలోనే కాస్ట్లీ ఎయిర్పోర్ట్గా హైదరాబాద్.. ఇతర మెట్రో నగరాల కంటే ఎక్కువే!
హైదరాబాద్ నగరం ఐటీ, వ్యాపార రంగాల్లో దూసుకుపోతోంది. భాగ్యనగరంలోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (RGIA) ప్రపంచ స్థాయి సౌకర్యాలతో ప్రయాణికులను ఆకట్టుకుంటోంది. అయితే ఇప్పుడు ఇదే విమానాశ్రయం ప్రయాణికుల జేబులకు చిల్లు పెడుతోంది. అవును మీరు విన్నది నిజమే! ఇతర మెట్రో నగరాలతో పోలిస్తే హైదరాబాద్ నుంచి విమానం ఎక్కడం ఇప్పుడు చాలా ఖరీదుగా మారింది.
Bengaluru: ఉద్యోగం పోతే EMIలు ఎలా కట్టాలి? నిపుణులు చెబుతున్న చిట్కాలు ఇవే!
బెంగళూరులో ప్రస్తుతం ఐటీ రంగంలో నెలకొన్న ఉద్యోగ భయాలు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ప్రభావం వల్ల రియల్ ఎస్టేట్ మార్కెట్లో కొత్త ట్రెండ్ కనిపిస్తోంది. ముఖ్యంగా భారీ హోమ్ లోన్ ఈఎంఐల (EMIs) విషయంలో ఐటీ నిపుణులు పునరాలోచనలో పడ్డారు. దీని గురించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. భారతదేశ సిలికాన్ వ్యాలీగా పేరుగాంచిన బెంగళూరు (Bengaluru)
పసిడి ధరలు భారీగా పతనమయ్యాయి. గత కొంత కాలంగా నింగిని తాకిన ధరలు మళ్లీ నేల చూపులు చూశాయి. లక్షా 80వేల రూపాయలు దాటిన బంగారం ధరలు ప్రస్తుతం లక్షా యాభై వేల రూపాయల కిందకు దిగి వచ్చాయి. అంతర్జాతీయంగా భౌగోళిక, రాజకీయ పరిస్థితులు చక్కబడటంతో పసిడి ధరలు కుప్పకూలుతున్నాయి. దీనికి తోడు డాలర్ విలువ బలపడటం
కుప్పకూలిన క్రిప్టో కరెన్సీ మార్కెట్.. భారీగా పతనమైన బిట్ కాయిన్ విలువ.. పెట్టుబడి పెడితే నష్టాలే..
2026 ఫిబ్రవరి 16న గ్లోబల్ క్రిప్టోకరెన్సీ మార్కెట్ పూర్తిగా ఎరుపు రంగులోకి వెళ్లిపోయింది. క్రిప్టోకరెన్సీ బిట్కాయిన్ (BTC)ధర సుమారు 68 వేల డాలర్లకి కుప్పకూలింది. బిట్కాయిన్ మాత్రమే కాకుండా.. ఇతర ప్రధాన క్రిప్టోలైన ఎథీరియం (ETH), XRP, డోజ్కాయిన్ (DOGE) వంటి టోకెన్లు కూడా 5 శాతం లేదా అంతకంటే ఎక్కువ నష్టాలు నమోదు చేశాయి. గత
అమెరికా, చైనాలకు బిగ్ షాక్.. ఢిల్లీ డిక్లరేషన్ పేరుతో India AI Summit నుంచి భారత్ కీలక ప్రకటన..
భారతదేశంలో ప్రతిష్ఠాత్మకంగా జరుగుతున్న ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026 దేశానికి మాత్రమే కాకుండా.. ప్రపంచ కృత్రిమ మేధస్సు (AI) భవిష్యత్తుకు కూడా కీలక మలుపుగా మారే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ సదస్సు నుంచి ఢిల్లీ Declaration అనే పేరుతో ఒక ముఖ్యమైన అంతర్జాతీయ ప్రకటన వెలువడే అవకాశాలు ఉన్నాయని సంబంధిత వర్గాలు వెల్లడించాయి.
బంగారం కొనుగోలులో భారతీయుల తెలివికి జోహార్లు.. టైటాన్ ఎండీ అజయ్ చావ్లా సంచలన వ్యాఖ్యలు..
అంతర్జాతీయంగా బంగారం మార్కెట్లో ధరలు తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కుంటున్నాయి. పెట్టుబడిదారులు ఈ పసిడి ధరల మార్పులతో తీవ్ర ఆందోళనకు గురవతున్నారు. బంగారం ధరలు పెరిగేతే భారీగా పెరగడం అలాగే తగ్గితే భారీగా తగ్గడం వంటివి చోటు చేసుకుంటున్నాయి. హెచ్చు తగ్గుల్లో తీవ్ర మార్పులతో ఇన్వెస్టర్లు పెట్టుబడులపై అయోమయానికి గురవుతున్నారు. ఇక సామాన్యులు అయితే ఈ ధరలు ఎప్పుడు
AI మార్కెట్ మీద గురి.. బెంగళూరులో కార్యాలయాన్ని ప్రారంభించిన Anthropic..
ఇంటర్నేషనల్ కృత్రిమ మేధస్సు (AI) రంగంలో వేగంగా ఎదుగుతున్న ప్రముఖ సంస్థ Anthropic భారత మార్కెట్లో అడుగుపెట్టింది. 2026 ఫిబ్రవరి 16న బెంగళూరులో తన కొత్త కార్యాలయాన్ని అధికారికంగా ప్రారంభించింది. ఇది కంపెనీ గ్లోబల్ విస్తరణ వ్యూహంలో ఒక కీలక మైలురాయిగా చెప్పవచ్చు. ముఖ్యంగా Claude అనే Anthropic యొక్క ప్రముఖ AI అసిస్టెంట్కు భారత్ ప్రపంచంలోనే
AI ఇంపాక్ట్ సమ్మిట్ 2026.. ప్రపంచ దేశాలకు దిక్చూచిలా మారనున్న భారత్.. హైలెట్స్ ఇవిగో..
న్యూఢిల్లీలోని భారత్ మండపం వేదికగా ఇండియా AI ఇంపాక్ట్ సమ్మిట్ 2026 నేడు ఘనంగా ప్రారంభం కానుంది. ప్రపంచ కృత్రిమ మేధస్సు రంగంలో వేగంగా జరుగుతున్న మార్పులు, వాటి ప్రభావాలు, అవకాశాలు, సవాళ్లపై చర్చించేందుకు ఐదు రోజుల పాటు ఈ శిఖరాగ్ర సమావేశం జరగనుంది. ఉద్యోగాల అంతరాయం నుంచి పిల్లల భద్రత వరకు అనేక కీలక అంశాలు
హల్ ఫ్రెండ్ హౌ ఆర్ యూ.. రాజధాని అమరావతిలో బిల్ గేట్స్.. చంద్రబాబుతో భేటీ.. కీలక చర్చలు..
ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడుతో గేట్స్ ఫౌండేషన్ వ్యవస్థాపక ఛైర్మన్ బిల్ గేట్స్ కీలక భేటీ జరిగింది. సోమవారం ఉదయం గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న బిల్ గేట్స్ నేరుగా అమరావతిలోని రాష్ట్ర సచివాలయానికి వెళ్లారు. అక్కడ సీఎం చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రులు,ఉన్నతాధికారులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా
బంగారం ధరలు కుప్పకూలాయి. ఈ మధ్య కాలంలో ఎన్నడూ లేని విధంగా పెరిగిన ధరలు నేడు నేల చూపులు చూశాయి. ప్రపంచ వ్యాప్తంగా నెలకున్న అస్థిర పరిస్థితులు చక్కదిద్దుకునే అవకాశాలు కనిపిస్తుండటంతో పసిడి ధరలు శాంతిస్తున్నాయి. గత నెలలో దాదాపు రూ. లక్షా 80 వేలకు చేరిన బంగారం ధరలు ఒక్కసారిగా పతనమయ్యాయి. ఈ నెలలో భారీగా
గ్లోబల్ టెక్ దిగ్గజం, మైక్రోసాఫ్ట్ సహ-వ్యవస్థాపకుడు Bill Gates సోమవారం ఆంధ్రప్రదేశ్కు రానున్నారు. ఈ పర్యటనలో ఆయన ముఖ్యమంత్రి N. Chandrababu Naiduతో ముఖాముఖీ భేటీ కావడంతో పాటు, రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి ఆరోగ్యం, కృత్రిమ మేధ (AI), డిజిటల్ పాలన, వ్యవసాయం వంటి ప్రధాన రంగాలపై విస్తృత స్థాయిలో చర్చలు జరపనున్నారు. ఆ రోజు ముఖ్యమంత్రి
బంగారం ధరల పెరుగుదలపై సరికొత్త గేమ్ మొదలు పెట్టిన చైనా.. దిక్కుతోచక ప్రపంచ దేశాలు విలవిల..
బంగారం ధరలను విపరీతంగా పెంచేందుకు చైనా సరికొత్త వ్యూహాలను పన్నుతోంది. అమెరికా డాలర్ ఆధిపత్యాన్ని సవాల్ చేసే విధంగా డ్రాగన్ కంట్రీ దూకుడు చర్యలు ప్రారంభించింది. గ్లోబల్ మార్కెట్లో పసిడి ధరలు ఎగబాకుతున్నాయంటే అది చైనా తీసుకుంటున్న చర్యల వల్లనేనని ఖచ్చితంగా చెప్పవచ్చు. ప్రపంచ దేశాలకు షాకిస్తూ పొరుగుదేశం చైనా పసిడి నిల్వలను భారీగా పెంచుకుంటూ పోతోంది.
కేబినెట్ కీలక నిర్ణయం.. రైలు, మెట్రో, రోడ్లు, టన్నెల్స్కు రూ. 1.6 లక్షల కోట్లు
దేశంలో మౌలిక సదుపాయాల రంగంలో మరో కీలకమైన ముందడుగు పడింది. ఇందులో భాగంగా ఫిబ్రవరి 15న కేంద్ర మంత్రివర్గం కీలక సమావేశంలో దేశవ్యాప్తంగా మౌలిక వసతుల అభివృద్ధి, పట్టణ పునరుజ్జీవనం, స్టార్టప్ల ప్రోత్సాహానికి సంబంధించిన అనేక ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది. ఈ రంగాల్లో మొత్తం దాదాపు రూ. 1.60 లక్షల కోట్ల వ్యయం చేయనున్నట్లు అంచనా వేశారు.
బంగారం ధరలు కుప్పకూలబోతున్నాయి.. 10 గ్రాములు ఏకంగా లక్ష రూపాయల దిగువకు..కారణం ఏంటంటే..
గతేడాది సిరుల పంట పండించిన బంగారం ధర ఈ ఏడాది కూడా అదే ఊపును కొనసాగిస్తుందా అనే సందేహాలు ఉన్నాయి. ఈ ఏడాది జనవరి నెలలో బంగారం ధరలు చుక్కలను తాకాయి. అయితే ఫిబ్రవరి నెల వచ్చేసరికి నేల చూపులు చూశాయి. ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న భౌగోళిక, రాజకీయ పరిస్థితులు బంగారం ధరలను అమాంతం పెంచేస్తున్నాయి. దీనికి
సాధారణంగా మధ్యతరగతి ప్రజలు తమ కష్టార్జితాన్ని దాచుకోవడానికి బ్యాంకు ఫిక్స్డ్ డిపాజిట్లను (FD) ఎక్కువగా నమ్ముతుంటారు. కానీ, గత కొన్ని నెలలుగా బ్యాంకులు వడ్డీ రేట్లను తగ్గిస్తుండటంతో ఇన్వెస్టర్లు ప్రత్యామ్నాయ మార్గాల వైపు చూస్తున్నారు. మీ డబ్బు సురక్షితంగా ఉండటంతో పాటు, బ్యాంకు ఎఫ్డీల కంటే ఎక్కువ వడ్డీ ఇచ్చే కొన్ని అద్భుతమైన ప్రభుత్వ పథకాలు అందుబాటులో
USD to INR: డాలర్ లేకపోతే ప్రపంచం ఆగిపోతుందా? డాలర్ ఆధిపత్యం వెనుక ఉన్న ఇంట్రెస్టింగ్ స్టోరీ ఇదే!
నేడు ప్రపంచవ్యాప్తంగా ఏ దేశమైనా మరో దేశంతో వ్యాపారం చేయాలంటే మొదట గుర్తుకు వచ్చేది అమెరికన్ డాలరే. అంతర్జాతీయ వాణిజ్యంలో మెజారిటీ వాటా డాలర్ల రూపంలోనే జరుగుతుంది. మరి అసలు ఈ డాలర్ ప్రపంచ కరెన్సీగా (Reserve Currency) ఎలా ఎదిగింది? దీని వెనుక ఉన్న ఆసక్తికరమైన చరిత్ర ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. బ్రిటిష్
Loan EMI: రూ. 1.5 లక్షల జీతం నుంచి రూ. 50 వేలకు.. ఒక్క చిన్న తప్పు కెరీర్ను ఎలా దెబ్బతీసిందంటే?
మనం ఏళ్ల తరబడి కష్టపడి నిర్మించుకున్న కెరీర్.. ఒక్క క్షణం తీసుకునే తప్పుడు నిర్ణయం వల్ల కుప్పకూలిపోతుంది. ప్రముఖ విద్యాసంస్థలో MBA పూర్తి చేసి, ఒక పెద్ద FMCG కంపెనీలో నెలకు రూ. 1.5 లక్షల జీతంతో 'డ్రీమ్ జాబ్' చేస్తున్న ఒక యువకుడు చేసిన చిన్న పొరపాటు ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఆ తప్పు వల్ల
ప్రైవేట్ ఉద్యోగులకు పెన్షన్ ఎప్పుడు, ఎలా వస్తుంది? ఈ EPFO రూల్స్ మీకు తెలుసా?
ప్రైవేట్ ఉద్యోగులకు రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భరోసానిచ్చే EPFO పెన్షన్ పథకం (EPS) గురించి చాలా మందికి అనేక సందేహాలు ఉంటాయి. పీఎఫ్ డబ్బులు పాస్బుక్లో కనిపిస్తాయి. కానీ, పెన్షన్ ఎంత వస్తుంది? ఎప్పుడు వస్తుంది? అనే విషయంలో స్పష్టత ఉండదు. దీని గురించి వివరంగా ఇప్పుడు తెలుసుకుందాం. ప్రైవేట్ ఉద్యోగుల భవిష్యత్తు కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన
Hyderabad: తెలంగాణకు కేంద్రం బంపర్ ఆఫర్! హైదరాబాద్-గోవా.. కొత్త ఫోర్-లేన్ హైవే!
తెలంగాణలోని రోడ్డు నెట్వర్క్ను మరింత బలోపేతం చేస్తూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ (CCEA).. నేషనల్ హైవే-167 (NH-167) ను నాలుగు లేన్లుగా విస్తరించడానికి రూ. 3,175.08 కోట్ల నిధులను మంజూరు చేసింది. ఈ ప్రాజెక్టు ముఖ్యంగా హైదరాబాద్- పనాజీ (Hyderabad -
Bengaluru: మెట్రో టికెట్ రేట్లు ఎందుకు పెరుగుతున్నాయి? అసలు కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
బెంగళూరు నగరవాసులకు 'నమ్మ మెట్రో' ఒక వరం లాంటిది. ట్రాఫిక్ కష్టాల నుంచి గట్టెక్కించేది ఏదైనా ఉందంటే అది మెట్రోనే. అయితే ఇప్పుడు మెట్రో ఛార్జీల గరించి కర్నాటకలో పెద్ద చర్చ జరుగుతోంది. సాధారణంగా మెట్రో అనేది ప్రజా రవాణా వ్యవస్థ కాబట్టి ధరలు తక్కువగా ఉండాలని అందరూ కోరుకుంటారు. కానీ, బెంగళూరులో మెట్రో నిర్వహణ ఖర్చులు
Sridhar vembu: టెక్నాలజీ సార్వభౌమత్వం అంటే ఏంటి? మన భవిష్యత్తును ఆ కంపెనీలు మార్చేస్తున్నాయా?
ప్రముఖ సాఫ్ట్వేర్ దిగ్గజం జోహో కార్పొరేషన్ (Zoho Corporation) సహ వ్యవస్థాపకుడు శ్రీధర్ వెంబు (Sridhar Vembu) మరోసారి వార్తల్లో నిలిచారు. ప్రపంచవ్యాప్తంగా రాజ్యమేలుతున్న గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి బిగ్ టెక్ కంపెనీలను ఆయన బ్రిటీష్ కాలం నాటి 'ఈస్ట్ ఇండియా కంపెనీ'తో పోల్చారు. ఈ సంస్థలకు ఉన్న ఆర్థిక బలం, వ్యూహాత్మక శక్తి ఇప్పుడున్న చాలా
Gold rates: తగ్గినట్టే తగ్గి.. కొండెక్కిన బంగారం ధరలు! లేటెస్ట్ రేట్లు ఇవే..!
బంగారం (Gold) కొనాలనుకునే వారికి ఆదివారం షాకింగ్ న్యూస్ అందింది. గత రెండు రోజులుగా స్వల్పంగా తగ్గుతూ వచ్చిన పసిడి ధరలు.. నేడు (ఫిబ్రవరి 15, 2026) ఒక్కసారిగా పుంజుకున్నాయి. నిన్నటి భారీ పతనంతో ఊపిరి పీల్చుకున్న సామాన్యులకు, నేటి ధరల పెరుగుదల మళ్ళీ ఆందోళన కలిగిస్తోంది. దేశీయ మార్కెట్లలో 24 క్యారెట్ల బంగారం ధర 1.2%
Bengaluru: పిల్లల పెంపకానికి అంత ఖర్చా? ఒక తల్లి తీసుకున్న నిర్ణయంపై నెట్టింట రచ్చ!
ఈ రోజుల్లో సిటీల్లో ఉంటూ ఉద్యోగాలు చేసుకునే దంపతులకు పిల్లల పెంపకం అనేది ఒక పెద్ద సవాలుగా మారింది. ముఖ్యంగా బెంగళూరు (Bengaluru) వంటి మెట్రో నగరాల్లో ట్రాఫిక్, పని ఒత్తిడి మధ్య పిల్లలను చూసుకోవడం కత్తిమీద సాము లాంటిదే. తాజాగా బెంగళూరుకు చెందిన పర్వీన్ చౌదరి అనే తల్లి తన పిల్లల పెంపకం కోసం తీసుకున్న
బంగారం కొనేందుకు ఎగబడుతున్న జెన్ జడ్.. జీతం పడిన వెంటనే పసిడి షాపుకు పరుగులు..
భారతదేశంలో జెన్ జడ్ ట్రెండ్ మారుతోంది. ఇప్పటిదాకా ఈ తరం ఎంజాయ్ మెంట్ తప్ప సేవింగ్స్ గురించి ఆలోచించేవారు కాదు. అయితే యువతరం ఇప్పుడు మేల్కొంది. సేవింగ్ ఆలోచనలు మొదలు పెట్టారు. అయితే ఈ సేవింగ్ ఎలా చేస్తున్నారంటే కొన్ని ఆసక్తిక అంశాలు బయటకు వచ్చాయి. ఈ తరమంతా పెట్టుబడిని బంగారం మీద పెడుతున్నారు. స్టాక్ మార్కెట్,
రూ.3,32,205 కోట్లతో ఏపీ బడ్జెట్..అమరావతిపై ప్రత్యేక ఫోకస్.. పూర్తి వివరాలు ఇవిగో..
ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ 2026-27 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర బడ్జెట్ను ప్రవేశపెట్టారు. మొత్తం రూ.3,32,205 కోట్లు కేటాయిస్తూ.. బడ్జెట్ కేవలం పద్దుల ప్రకటన కాకుండా రాష్ట్రాభివృద్ధి, ప్రజా సంక్షేమానికి గల ఒక సంకల్పం అని మంత్రి తెలిపారు. అందులో రూ.2,56,143 కోట్లను రెవెన్యూ వ్యయాలకు, రూ.53,915 కోట్లను మూలధన వ్యయాలకు, రూ.22,002 కోట్ల
బంగారం, వెండి ETFs కోసం కీలక మార్పులు..కొత్త ధర బ్యాండ్ విధానాన్ని ప్రకటించిన SEBI
భారత స్టాక్ మార్కెట్ నియంత్రణ సంస్థ Securities and Exchange Board of India (SEBI) ఇటీవల బంగారం (Gold), వెండి (Silver) ETFs పై కొత్త ధర బ్యాండ్ విధానాన్ని ప్రవేశపెట్టాలని ప్రతిపాదించింది. ఈ నిర్ణయం SEBI రూపొందించిన సలహా పత్రంలో వివరించారు. దీని ప్రధాన ఉద్దేశ్యం ఏంటంటే.. బంగారం, వెండి ధరలలో గత కొన్ని
భారత పొరుగుదేశం చైనా నిశ్శబ్దంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కుదేల్ చేస్తోంది. ముఖ్యంగా అగ్రరాజ్యం అమెరికా ఆర్థిక వ్యవస్థను కుప్పకూల్చేందుకు పెద్ద ప్రణాళికనే రచించింది. దీనికి సంబంధించి రహస్యంగా ఆర్థిక చర్యను చేపట్టింది. బంగారం కొనుగోలు ద్వారా అమెరికా ఆర్థిక వ్యవస్థను పతనావస్థలోకి తీసుకువెళ్లేందుకు చైనా రెడీ అయింది. చైనా కేంద్ర బ్యాంకు నిరంతరం Gold కొనుగోలు
బ్రహ్మపుత్ర నది అడుగున తొలి రోడ్డు-రైలు సొరంగం రహదారి.. ప్రయాణ సమయం గంటల నుంచి నిమిషాలకే..
India first underwater tunnel: కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలోనే మొట్టమొదటి రోడ్డు-రైలు హైబ్రిడ్ అండర్వాటర్ టన్నెల్ నిర్మిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. రూ. 18, 600 కోట్లతో వస్తున్న ఈ ప్రాజెక్టును కేంద్ర క్యాబినెట్ అప్రూవ్ చేసింది. అస్సాంలోని బ్రహ్మపుత్ర నది అడుగున ఆధునిక రవాణా సదుపాయాలు ఏర్పాటు చేయాలనే ప్రతిష్ఠాత్మక ప్రణాళికకు

20 C