Hyderabad: హైదరాబాద్లో ఇళ్ల ధరల విస్ఫోటనం..! చిన్నగా మారుతున్న అపార్ట్మెంట్లు!
గడిచిన ఆరేళ్లలో హైదరాబాద్ (Hyderabad) రియల్ ఎస్టేట్ మార్కెట్ ఊహించని స్థాయిలో వృద్ధి చెందింది. 2019 నుంచి 2025 మధ్య కాలంలో నగరంలో ఇళ్ల ధరలు ఏకంగా 81 శాతం పెరిగాయని నోబ్రోకర్ (NoBroker) తాజా నివేదిక వెల్లడించింది. ప్రస్తుతం నగరంలో చదరపు అడుగు సగటు ధర ₹8,326కి చేరుకుంది. దేశవ్యాప్తంగా అత్యంత వేగంగా ధరలు పెరుగుతున్న
Gold Price: భారీ రికార్డుల నుంచి దిగివచ్చిన పసిడి! లేటెస్ట్ గోల్డ్ రేట్లు ఇవే..!
పసిడి ప్రేమికులకు ఆదివారం నాడు ఒక శుభవార్త అనే చెప్పాలి. అంతర్జాతీయంగా నెలకొన్న ఉద్రిక్తతలు, మార్కెట్ ఒడిదుడుకుల మధ్య నేడు దేశవ్యాప్తంగా బంగారం ధర (Gold Price) స్థిరంగా కొనసాగుతోంది. గడచిన కొన్ని రోజులుగా భారీగా పెరిగిన పసిడి ధరలు, నేడు ప్రధాన నగరాల్లో ఎటువంటి మార్పు లేకుండా ట్రేడ్ అవుతున్నాయి. అయితే వెండి ధరలు మాత్రం
Bengaluru: బెంగళూరులో 14 శాతం పెరిగిన ప్రాపర్టీ రేట్లు..! 3BHK ఫ్లాట్ ధర ఎంతంటే..
గార్డెన్ సిటీగా పేరుగాంచిన బెంగళూరు (Bengaluru) లో ఇప్పుడు రియల్ ఎస్టేట్ మార్కెట్ సెగలు పుట్టిస్తోంది. సొంత ఇల్లు కట్టుకోవాలన్నా లేదా ఒక ఫ్లాట్ కొనాలన్నా సామాన్యులు వెనకాడాల్సిన పరిస్థితి ఏర్పడింది. తాజా గణాంకాల ప్రకారం, 2026 మొదటి త్రైమాసికంలో (Q1) బెంగళూరులో నివాస గృహాల ధరలు ఏకంగా 14 శాతం వృద్ధిని నమోదు చేశాయి. గత
భారతదేశపు సిలికాన్ వ్యాలీగా పిలవబడే బెంగళూరు (Bengaluru) నగరం మరో అంతర్జాతీయ మైలురాయిని అధిగమించింది. టెక్నాలజీ , ఇన్నోవేషన్ రంగంలో ప్రపంచంలోని అత్యుత్తమ నగరాల జాబితాలో బెంగళూరు ఇప్పుడు ఆరో స్థానాన్ని కైవసం చేసుకుంది. ఈ క్రమంలో పారిస్, టోక్యో, బోస్టన్ వంటి దిగ్గజ అంతర్జాతీయ నగరాలను కూడా వెనక్కి నెట్టి, గ్లోబల్ టెక్ పవర్హౌస్గా తన
UDAN cafe: విమానాశ్రయాల్లో చౌకధరల విందు! రూ. 10లకే టీ, రూ. 20లకే సమోసా.. ఎక్కడో తెలుసా?
సాధారణంగా విమానాశ్రయాల్లో ఏదైనా తినాలన్నా లేదా తాగాలన్నా వందల రూపాయలు ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఒక కప్పు టీ లేదా చిన్న వాటర్ బాటిల్ ధర కూడా సామాన్యుడికి భారంగా మారుతుంటుంది. అయితే, విమాన ప్రయాణికులకు ఈ ఇబ్బంది కలగకుండా కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ (MoCA) ఒక అద్భుతమైన నిర్ణయం తీసుకుంది. 'ఉడాన్' (UDAN)
Bengaluru: బెంగళూరు మేక్రి సర్కిల్లో ట్రాఫిక్ కష్టాలకు చెక్: రూ. 420 కోట్లతో భారీ ఫ్లైఓవర్!
బెంగుళూరు నగరంలో ట్రాఫిక్ అంటేనే వాహనదారులు భయపడిపోయే పరిస్థితి. ముఖ్యంగా హెబ్బాల్ ఫ్లైఓవర్ వద్ద అదనపు ర్యాంప్ను ప్రారంభించినప్పటి నుండి, మేక్రి సర్కిల్ వద్ద ట్రాఫిక్ రద్దీ విపరీతంగా పెరిగిపోయింది. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా బెంగళూరు (Bengaluru) డెవలప్మెంట్ అథారిటీ (BDA) ఒక భారీ ప్రాజెక్టును సిద్ధం చేసింది. సుమారు ₹420 కోట్ల
బంగారం ధరలకు కొత్త సవాల్.. బిట్ కాయిన్ ఈటీఎఫ్ల ముందు వేస్ట్ అంటున్న నిపుణులు.. కారణం ఏంటంటే..
బ్లూమ్బెర్గ్ ఇంటెలిజెన్స్ విశ్లేషకులు ఆర్థిక మార్కెట్లలో ఒక చారిత్రాత్మక మార్పును అంచనా వేస్తున్నారు. రాబోయే కాలంలో ఎక్స్ఛేంజ్-ట్రేడెడ్ ఫండ్ (ETF) విభాగంలో నిర్వహణలో ఉన్న మొత్తం ఆస్తుల పరంగా బిట్కాయిన్ ఈటీఎఫ్లు.. సాంప్రదాయ గోల్డ్ ఈటీఎఫ్లను అధిగమిస్తాయని ప్రముఖ విశ్లేషకుడు జేమ్స్ సెఫార్ట్ పేర్కొన్నారు. పెట్టుబడిదారుల ప్రవర్తనలో వస్తున్న మార్పులు, ఆధునిక పోర్ట్ఫోలియోలలో డిజిటల్ ఆస్తుల ప్రాధాన్యత
బంగారం ధర ఈ వారం ఎంత పెరిగిందో తెలుసా.. రూపాయి పైనే పెట్టుబడిదారుల ఆశలు.. ఎందుకంటే..
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఇరాన్-అమెరికా యుద్ధ ఉద్రిక్తతలు, ఆర్థిక అనిశ్చితి భారతీయ పసిడి మార్కెట్పై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. ఒకవైపు డాలర్తో పోలిస్తే రూపాయి విలువలో హెచ్చుతగ్గులు, మరోవైపు ముడి చమురు ధరల పెరుగుదల వెరసి బంగారం ధరలను ఆకాశానికి చేర్చాయి. ఏప్రిల్ 4, 2026, శనివారం నాటి గణాంకాల ప్రకారం.. దేశీయ మార్కెట్లో బంగారం ధరలు
ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..
భారతదేశం- పాకిస్థాన్ మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలు మరోసారి ముదిరాయి. పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు ఇప్పుడు ఇరు దేశాల మధ్య కలకలం రేపుతున్నాయి. ఇటీవల ఒక అంతర్జాతీయ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. అవసరమైతే పాకిస్థాన్ సైన్యం భారత్లోకి ప్రవేశించి దాడులు చేస్తుందని వ్యాఖ్యానించారు. పాకిస్థాన్ రక్షణ మంత్రి
పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ ఉద్రిక్తతలు ఇప్పుడు అత్యంత ప్రమాదకర స్థాయికి చేరుకున్నాయి. అమెరికా - ఇరాన్ మధ్య దౌత్యపరమైన చర్చలు విఫలం కావడమే కాకుండా, క్షేత్రస్థాయిలో సైనిక ఘర్షణలు మొదలైనట్లు తాజా పరిణామాలు సూచిస్తున్నాయి. అంతర్జాతీయ మీడియా నివేదికల ప్రకారం.. ప్రస్తుత పరిస్థితిని చక్కదిద్దేందుకు అమెరికా ప్రతిపాదించిన 48 గంటల కాల్పుల విరమణను Iran నిర్ద్వంద్వంగా తిరస్కరించింది.
కొత్త లేబర్ కోడ్స్.. గ్రాట్యుటీ అర్హతలో భారీ మార్పులు.. 5 ఏళ్లకు బదులుగా ఏడాదికే..
భారతదేశంలో కార్మిక సంక్షేమ దిశగా ప్రభుత్వం ఒక చారిత్రాత్మక అడుగు వేసింది. నవంబర్ 2025లో అమలులోకి వచ్చిన కొత్త కార్మిక చట్టాలు (New Labour Codes) గ్రాట్యుటీ నిబంధనలలో సమూల మార్పులను తీసుకువచ్చాయి. గతంలో ఒక ఉద్యోగి గ్రాట్యుటీ పొందాలంటే కనీసం ఐదేళ్ల నిరంతర సేవ తప్పనిసరిగా ఉండాలి అనే నిబంధన ఉండేది, కానీ కొత్త మార్పుల
హైదరాబాద్ రియల్ ఎస్టేట్.. ఈ ఒక్క ఏరియాలోనే ఇల్లు కావాలంటున్న కొనుగోలుదారులు..
భాగ్యనగరంలో స్థిరాస్తి రంగం (Real Estate) ఎప్పుడూ ఒక కొత్త మలుపు తీసుకుంటూనే ఉంటుంది. ఒకప్పుడు మాదాపూర్, గచ్చిబౌలి ప్రాంతాలు ఐటీ కంపెనీల రాకతో ఎలాగైతే ఊహించని రీతిలో అభివృద్ధి చెందాయో.. ఇప్పుడు సరిగ్గా అదే తరహా వృద్ధి ఉత్తర హైదరాబాద్' (North Hyderabad) వైపు కనిపిస్తోంది. రియల్టీ నిపుణుల విశ్లేషణ ప్రకారం.. రాబోయే కొద్ది ఏళ్లలోనే
బంగారం ధర పెరిగింది.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 4, శనివారం ధరలు ఇవే..
అంతర్జాతీయంగా ప్రస్తుతం నెలకొన్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, ఆర్థిక అనిశ్చితి నేపథ్యంలో.. బంగారం ధరల భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. మార్చి నెలలో బంగారం ధరలు 2008 తర్వాత అత్యంత దారుణమైన పనితీరును కనబరిచాయి. ఫిబ్రవరి చివరిలో ఇరాన్ సంఘర్షణ ప్రారంభమైనప్పటి నుండి మార్చిలో Gold దాదాపు 11 శాతం క్షీణించింది. అయితే మార్చి 23న నమోదైన
భారత ఫారెక్స్ రిజ్వర్వులను దెబ్బతీసిన ఇరాన్ యుద్ధం..భారీగా తగ్గిన బంగారం నిల్వలు..
పశ్చిమాసియాలో ముఖ్యంగా ఇరాన్ కేంద్రంగా సాగుతున్న యుద్ధం ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలను అతలాకుతలం చేస్తోంది. ముడి చమురు, సహజ వాయువు దిగుమతులపై అత్యధికంగా ఆధారపడే భారతదేశంపై ఈ ప్రభావం మరింత తీవ్రంగా ఉంది. చమురు ధరల పెరుగుదల దేశీయంగా ద్రవ్యోల్బణాన్ని పెంచడమే కాకుండా.. భారత రూపాయి విలువపై, దేశ విదేశీ మారక నిల్వలపై (Forex Reserves)
బంగారం ధర పెరుగుదలపై షాకింగ్ న్యూస్.. ఏప్రిల్ నెలలో ఈ రేటును దాటడం ఖాయం అంటున్న నిపుణులు..
ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం నెలకొన్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, ఆర్థిక అనిశ్చితి నేపథ్యంలో.. బంగారం ధరల భవిష్యత్తుపై ప్రముఖ పెట్టుబడిదారుడు పీటర్ షిఫ్ చేసిన వ్యాఖ్యలు అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఇటీవల బంగారం ధరల్లో కొంత తగ్గుదల కనిపించినప్పటికీ.. ఇది ఒక శక్తివంతమైన దశకు నాంది అని, త్వరలోనే ధరలు సరికొత్త రికార్డులను సృష్టించబోతున్నాయని ఆయన అంచనా వేస్తున్నారు.
Financial planning: ఉద్యోగం ఊడినా, ఖర్చులు పెరిగినా టెన్షన్ పడకుండా ఉండాలంటే ఇలా చేయండి!
ప్రస్తుతం ఎక్కడ చూసినా లేఆఫ్స్ వార్తలు, పెరిగిపోతున్న నిత్యావసర ధరలు, స్టాక్ మార్కెట్ ఒడిదుడుకులు సామాన్యుడిని భయపెడుతున్నాయి. రేపు ఏం జరుగుతుందో తెలియని ఇలాంటి పరిస్థితుల్లో చాలామంది చేసే పెద్ద తప్పు.. కంగారుపడిపోయి తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం. అయితే తెలివైన ఫైనాన్షియల్ ప్లానింగ్ (Financial planning) అంటే కేవలం ఎక్కువ లాభాలు సంపాదించడం మాత్రమే కాదు, కష్టకాలం
Tax Regime: జీతం పెరిగినా చేతికి వచ్చే డబ్బు తగ్గుతుందా? కొత్త టాక్స్ రూల్స్లో అసలు ట్విస్ట్ ఇదే!
సాధారణంగా ఉద్యోగంలో జీతం పెరిగితే ఎవరైనా సంతోషిస్తారు. కానీ మన దేశంలోని కొత్త ఆదాయపు పన్ను విధానం (Tax Regime) ప్రకారం, కొన్నిసార్లు స్వల్పంగా పెరిగిన జీతం మీ జేబుకు చిల్లు పెట్టవచ్చు. అంటే, మీకు పెరిగిన జీతం కంటే మీరు కట్టే పన్ను ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం.
Bengaluru: జాబ్ పోయినా నాకు టెన్షన్ లేదు! ఎందుకంటే... బెంగళూరు టెక్కీ వైరల్ పోస్ట్!
సాధారణంగా ఎవరికైనా ఉద్యోగం పోయిందంటే గుండెల్లో రైళ్లు పరిగెడతాయి. కానీ, బెంగళూరుకు చెందిన ఒక ఐటీ ప్రొఫెషనల్ మాత్రం, నా ఉద్యోగం పోయింది, నేను చాలా సంతోషంగా ఉన్నాను అంటూ సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ముఖ్యంగా బెంగళూరు (Bengaluru) వంటి నగరాల్లో ఇల్లు కొనాలా? లేక అద్దెకు ఉండాలా? అనే సందిగ్ధంలో
Bengaluru: బెంగళూరు మెట్రోకు ఏమైంది? విస్తరణ జరుగుతున్నా పెరగని ప్రయాణికుల సంఖ్య!
ఐటీ హబ్ బెంగళూరు (Bengaluru)లో ట్రాఫిక్ కష్టాల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ సమస్యకు పరిష్కారంగా వచ్చిన 'నమ్మ మెట్రో' నెట్వర్క్ రోజురోజుకూ విస్తరిస్తున్నా, ప్రయాణికుల సంఖ్య మాత్రం ఆశించిన స్థాయిలో పెరగడం లేదు. ప్రస్తుతం బెంగళూరు మెట్రోలో రోజువారీ ప్రయాణికుల సంఖ్య 10 లక్షల మార్కు దగ్గరే నిలిచిపోయింది. మెట్రో అధికారులు అంచనా వేసిన 15
Gold: పసిడి ప్రియులకు అలర్ట్! 1980 తర్వాత మళ్లీ ఇప్పుడే భారీ లాభాలు.. సిద్ధంగా ఉండండి!
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల మధ్య బంగారం ధరలు అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి. ప్రముఖ వెటరన్ ఇన్వెస్టర్ పీటర్ షిఫ్ (Peter Schiff) చేసిన తాజా వ్యాఖ్యలు ఇప్పుడు పసిడి మార్కెట్లో హాట్ టాపిక్గా మారాయి. మార్చి నెలలో గరిష్ట స్థాయిల నుంచి కొంత తగ్గుముఖం పట్టినప్పటికీ, ఏప్రిల్ నెలలో బంగారం (Gold) మునుపెన్నడూ లేని విధంగా
ప్రైవేట్ , ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేసే ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం ఒక తీపి కబురు అందించింది. గతంలో గ్రాట్యుటీ పొందాలంటే ఒకే సంస్థలో కనీసం ఐదేళ్ల పాటు నిరంతరంగా పనిచేయాలనే నిబంధన ఉండేది. అయితే, కొత్త లేబర్ కోడ్ (New Labour Codes) అమలులోకి రావడంతో ఈ గ్రాట్యుటీ రూల్స్ (Gratuity rules) లో కీలక
Gold price Today: భగభగమంటున్న పసిడి.. హైదరాబాద్లో ధర ఎంతంటే?
పెళ్లిళ్ల సీజన్ కావడంతో భాగ్యనగరంలోబంగారం కొనుగోళ్లు జోరందుకున్నాయి. అయితే, గత కొన్ని రోజులుగా బులియన్ మార్కెట్లో ధరలు ఊగిసలాడుతుండటంతో వినియోగదారులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. అంతర్జాతీయ పరిణామాలు, ద్రవ్యోల్బణం వంటి కారణాల వల్ల బంగారం ధరలు రోజురోజుకూ మారుతున్నాయి. ఈ నేపథ్యంలో, ఈరోజు (శుక్రవారం, ఏప్రిల్ 3, 2026) హైదరాబాద్లో నమోదైన తాజా బంగారం ధరలు (Gold price)
LIC ఏజెంట్ నుంచి రూ. 40,000 కోట్ల సామ్రాజ్యం వరకు.. ఈయన ప్రయాణం అద్భుతం!
చాలామంది 60 ఏళ్లు రాగానే ఉద్యోగానికి రిటైర్మెంట్ ఇచ్చేసి, పెన్షన్ డబ్బులతో ప్రశాంతంగా గడపాలని అనుకుంటారు. కానీ లచ్మన్ దాస్ మిట్టల్ (Lachhman Das Mittal) కథ దీనికి పూర్తి విరుద్ధం. జీవితం 60 ఏళ్ల తర్వాతే మొదలవుతుందని ఆయన నిరూపించారు. 93 ఏళ్ల వయసులో ఫోర్బ్స్ బిలియనీర్ల జాబితా-2024లో చోటు సంపాదించుకుని, భారతదేశపు అత్యంత వృద్ధ
Gold silver: బంగారం ధరలకు రెక్కలు వస్తాయా? విదేశాల నుంచి వచ్చే జ్యువెలరీపై మోడీ సర్కార్ ఆంక్షలు!
దేశీయ మార్కెట్లో పసిడి, వెండి వెలుగులకు ప్రభుత్వం కొత్త కంచె వేసింది. విదేశాల నుంచి దిగుమతి చేసుకునే బంగారం, వెండి (Gold silver) వస్తువులపై కేంద్ర ప్రభుత్వం తక్షణమే అమల్లోకి వచ్చేలా కఠినమైన ఆంక్షలు విధించింది. గురువారం ఈ మేరకు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (DGFT) ఒక సంచలన నోటిఫికేషన్ విడుదల చేసింది. ఫ్రీ
Flight tickets: ఫ్లైట్ టికెట్స్ బుక్ చేస్తున్నారా? సీట్ సెలెక్షన్ రూల్పై కేంద్రం సరికొత్త నిర్ణయం!
విమాన ప్రయాణం చేసే వారికి కేంద్ర ప్రభుత్వం ఒక చేదు వార్త వినిపించింది. కేవలం మూడు వారాల క్రితం ప్రయాణికుల ప్రయోజనాల కోసం తీసుకొచ్చిన ఒక కీలక నిబంధనను ఇప్పుడు ప్రభుత్వం అకస్మాత్తుగా రద్దు చేసింది. విమానాల్లో కనీసం 60 శాతం సీట్లను ఎటువంటి అదనపు ఛార్జీలు లేకుండా ప్రయాణికులకు కేటాయించాలని గత నెలలో పౌర విమానయాన
బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..
ఏప్రిల్ నెలలో బంగారం ధరల గమనంపై అంతర్జాతీయ మార్కెట్లలో ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. ఇరాన్-అమెరికా మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు ఒక కొలిక్కి వచ్చే సూచనలు కనిపిస్తుండటంతో, పెట్టుబడిదారులు ఇప్పుడు వడ్డీ రేట్ల మార్పులు, దీర్ఘకాలిక ఆర్థిక పరిస్థితులపై దృష్టి సారించారు. ఈ పరిణామాల నేపథ్యంలో బంగారం ధరలు వరుసగా మూడు రోజుల పాటు భారీ ర్యాలీని కొనసాగించాయి.
ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి.. ఉభయసభల్లో అమరావతి బిల్లుకు ఆమోదం..
ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ (సవరణ) బిల్లు, 2026 పార్లమెంటులో ఆమోదం పొందడం రాష్ట్ర చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయంగా నిలిచిపోనుంది. ఈ చారిత్రాత్మక నిర్ణయం ద్వారా అమరావతిని ఆంధ్రప్రదేశ్ ఏకైక, శాశ్వత రాజధానిగా కేంద్ర ప్రభుత్వం అధికారికంగా గుర్తించింది. 2014లో రాష్ట్ర విభజన జరిగిన సమయంలో పదేళ్ల పాటు హైదరాబాద్ను ఉమ్మడి రాజధానిగా కేటాయించగా, ఆ గడువు 2024
కండోమ్ మీద ఆశలు వదిలేసుకోండిక.. ఇరాన్ యుద్ధంతో సంక్షోభంలోకి వెళ్లిన భారత పరిశ్రమ..
పశ్చిమాసియాలో పెరుగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, ముఖ్యంగా ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య యుద్ధ వాతావరణం భారత ఆర్థిక వ్యవస్థపై ఊహించని రీతిలో ప్రభావం చూపుతోంది. కేవలం ముడి చమురు, ఎల్పిజి ధరలకే పరిమితం కాకుండా, ఈ ప్రభావం ఇప్పుడు దేశీయ గర్భనిరోధక (కండోమ్) పరిశ్రమను, నిర్మాణ రంగాన్ని, గాజు పరిశ్రమను తీవ్రంగా దెబ్బతీస్తోంది.ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న ఈ ఘర్షణ
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్..ఈ వారంలోనే డీఏ పెంపు ప్రకటన..
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల వేతన సవరణ, కరువు భత్యం (DA) పెంపుదల అంశం ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. 8వ వేతన సంఘం అమలులో జరుగుతున్న జాప్యం, పెరగాల్సిన డీఏ ప్రకటన రాకపోవడం ఉద్యోగులలో కొంత ఆందోళనను, మరికొంత ఆసక్తిని రేకెత్తిస్తోంది. సాధారణంగా ప్రతి పది ఏళ్లకు ఒకసారి కొత్త వేతన సంఘం సిఫార్సులు అమలులోకి రావాలి. ఆ
Today Gold Silver Rate Live: భారీగా పతనమైన వెండి, పసిడి ధరలు,..పుంజుకున్న రూపాయి
దేశీయ బంగారం ధరలు కొన్ని రోజులుగా పరుగులు పెట్టిన తర్వాత ఏప్రిల్ 2న ఒక్కసారిగా తగ్గాయి. ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపడంతో పసిడి ధరలు దిగొచ్చాయి. న్యూఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం గ్రాముకు రూ. 153 తగ్గి రూ. 15,157కి చేరింది. అదేవిధంగా, 22 క్యారెట్ల బంగారం గ్రాముకు రూ. 140 తగ్గి రూ. 13,895
ఏపీలో జగన్ మావిగున్ ప్రకంపనలు.. రాజధాని అమరావతికి రూ. 2 లక్షల కోట్లుపై హాట్ హాట్ డిబేట్..
ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశం మరోసారి రాజకీయ సెగలు రేపుతోంది. అమరావతిని శాశ్వత రాజధానిగా గుర్తిస్తూ కేంద్ర ప్రభుత్వం లోక్సభలో ఏపీ పునర్వ్యవస్థీకరణ (సవరణ) బిల్లు, 2026ను ఆమోదించిన నేపథ్యంలో.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఒక వినూత్న ప్రతిపాదనను తెరపైకి తెచ్చారు. దీనిని ఆయన రాజధాని ప్రాంతాభివృద్ధికి సంబంధించి ప్లాన్ బిగా
బంగారం, వెండి పెట్టుబడిదారులకు బిగ్ అలర్ట్.. సెబీ కొత్త నియమాలు తెలుసుకుని కొనుగోలుకు వెళ్లండి..
భారతీయ మార్కెట్లో బంగారం, వెండి పెట్టుబడులకు సంబంధించి ఏప్రిల్ 1 నుండి అమలులోకి వచ్చిన మార్పులు పెట్టుబడిదారుల వ్యూహాలను, లాభాలను ప్రభావితం చేయనున్నాయి. ప్రధానంగా సెబీ (SEBI) నిబంధనల్లో మార్పులు, పన్ను విధానాల్లో చోటుచేసుకున్న పరిణామాలు ఈ రంగాన్ని మరింత పారదర్శకంగా మార్చడానికి ఉద్దేశించినవని చెప్పవచ్చు. అంతర్జాతీయ ధరలపై ఆధారపడటాన్ని తగ్గిస్తూ సెబీ తీసుకున్న నిర్ణయం అత్యంత
హార్ముజ్ జలసంధిపై ట్రంప్ కీలక ప్రకటన..చమురును అమెరికా నుండే కొనుగోలు చేయాలని ఆదేశాలు..
ప్రస్తుత అంతర్జాతీయ రాజకీయ యవనికపై అత్యంత సంచలనాత్మక అంశంగా మారిన ఇరాన్-అమెరికా యుద్ధంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక అప్డేట్ ఇచ్చారు. గురువారం నాడు దేశాన్ని ఉద్దేశించి ప్రసంగించిన ఆయన, 'ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ' ఇప్పుడు ముగింపు దశకు చేరుకుందని.. అమెరికా తన లక్ష్యాలను సాధించడంలో సఫలీకృతమైందని పేర్కొన్నారు. ఐదవ వారంలో కొనసాగుతున్న ఈ సంఘర్షణ
బెంగళూరు హౌసింగ్ మార్కెట్ ఢమాల్.. ఒరాకిల్ లేఆప్స్ దెబ్బకు ఉద్యోగులు విలవిల..
టెక్ దిగ్గజం ఒరాకిల్ సంస్థలో చోటుచేసుకుంటున్న భారీ ఉద్యోగాల కోతలు కేవలం ఐటీ రంగానికే పరిమితం కాకుండా.. బెంగళూరులోని రియల్ ఎస్టేట్ మార్కెట్పై కూడా తీవ్ర ప్రభావాన్ని చూపిస్తున్నాయి. గత రెండు దశాబ్దాలుగా ఐటీ నిపుణుల స్థిరమైన ఆదాయం, పెరుగుతున్న జీతాల ప్రాతిపదికన వృద్ధి చెందిన నగర స్థిరాస్తి రంగం, ఇప్పుడు అనిశ్చితిలో పడింది. ఒరాకిల్ ఇప్పటికే
బంగారం , వెండి ధరలు సామాన్యులకు సినిమా చూపిస్తున్నాయి. ఎప్పుడు ఎలా మారుతాయో అంతు చిక్కడం లేదు. జనవరి నెలలో పతాక స్థాయికి చేరిన పసిడి ధరలుమళ్లీ తగ్గముఖం పడుతూ వచ్చాయి. మార్చి నెలలో అయితే భారీగా తగ్గాయి. అంతర్జాతీయంగా నెలకున్న ఉద్రిక్తతలు పసిడి ధరలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఇప్పట్లో యుద్ధం ముగిసే ఛాయలు కనిపించకపోవడంతో
ఇరాన్ యుద్ధంలో కొత్త మలుపు.. సైబర్ దాడులను మొదలు పెట్టిన టెహ్రాన్.. బలయిన అమెజాన్..
అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు ఇప్పుడు డిజిటల్ యుద్ధ క్షేత్రానికి మళ్లాయి. బహ్రెయిన్లోని ప్రముఖ టెలికాం సంస్థ లక్ష్యంగా ఇరాన్ చేసిన సైబరాబాద్ దాడి అంతర్జాతీయంగా పెను సంచలనం సృష్టిస్తోంది.ఇరాన్ మద్దతు ఉన్న సైబర్ గ్రూపులు బహ్రెయిన్కు చెందిన అగ్రశ్రేణి టెలికమ్యూనికేషన్ కంపెనీపై దాడి చేశాయి. ఈ కంపెనీ కేవలం బహ్రెయిన్కే పరిమితం కాకుండా,
ఇరాన్ కథను వచ్చే వారంలో ముగిస్తాం.. ట్రంప్ సంచలన ప్రకటన.. బెదిరింపులపై ఇరాన్ ఏమందంటే..
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బుధవారం వైట్ హౌస్ వేదికగా చేసిన ప్రకటన మధ్యప్రాచ్యంలో యుద్ధ మేఘాలను మరింత పెంచింది. ఇరాన్ అణ్వాయుధాన్ని సాధించకుండా నిరోధించడమే తన ప్రధాన లక్ష్యమని స్పష్టం చేసిన ట్రంప్.. రాబోయే రెండు మూడు వారాల్లో ఇరాన్పై సైనిక చర్యను అత్యంత తీవ్రస్థాయికి తీసుకెళ్తామని హెచ్చరించారు. ఒకవేళ టెహ్రాన్ ప్రభుత్వం చర్చలకు ముందుకు
బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..
అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు ప్రస్తుతం ఒక విచిత్రమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నాయి. ఒకవైపు స్వల్పకాలికంగా ధరలు పెరిగి ఔన్సుకు 4,572 డాలర్లకు చేరుకున్నప్పటికీ, మార్చి నెలలో నమోదైన 13.3 శాతం భారీ పతనం ఇన్వెస్టర్లను ఆందోళనకు గురిచేస్తోంది. ఇది 2008 ఆర్థిక సంక్షోభం తర్వాత బంగారం నమోదు చేసిన అత్యంత దారుణమైన నెలవారీ ప్రదర్శన. ఈ నేపథ్యంలో,
Gold: రాబోయే 2 ఏళ్లలో బంగారంపై భారీ లాభాలు.. ఇన్వెస్టర్లు అప్రమత్తం!
సాధారణంగా ప్రపంచంలో ఎక్కడైనా యుద్ధం లేదా రాజకీయ అస్థిరత నెలకొంటే, ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులకు రక్షణగా బంగారం (Gold) వైపు మొగ్గు చూపుతారు. దీనివల్ల పసిడి ధరలు ఆకాశాన్ని తాకడం మనం చూస్తుంటాం. కానీ, ప్రస్తుతం కొనసాగుతున్న పశ్చిమ ఆసియా (మిడిల్ ఈస్ట్) సంక్షోభం సమయంలో బంగారం, వెండి ధరలు ఊహించని విధంగా ప్రవర్తిస్తున్నాయి. ఈ వింత
FASTag: ఫాస్టాగ్ వాడుతున్నారా? ఏప్రిల్ నుండి అమల్లోకి రానున్న కొత్త రూల్స్ ఇవే!
భారతదేశవ్యాప్తంగా జాతీయ రహదారులపై ప్రయాణించే వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం కీలక సమాచారాన్ని అందించింది. ఏప్రిల్ 1, 2026 నుండి దేశంలోని అన్ని టోల్ ప్లాజాలు పూర్తిగా డిజిటల్ మయం కానున్నాయి. అంటే, ఇకపై టోల్ గేట్ల వద్ద నగదు (Cash) రూపంలో ఫీజు చెల్లించే సదుపాయం ఉండదు. కేవలం ఫాస్టాగ్ (FASTag) లేదా యూపీఐ (UPI) ద్వారా
Gold: ఐసీఐసీఐ బ్యాంక్లో భారీ గోల్డ్ లోన్ కుంభకోణం! నకిలీ బంగారంతో రూ. 23 కోట్లు మాయం!
బ్యాంకింగ్ రంగంలో నమ్మకమే పెట్టుబడి. కానీ, నాగ్పూర్లోని ఐసీఐసీఐ (ICICI) బ్యాంక్ బ్రాంచ్లలో జరిగిన ఒక ఉదంతం ఇప్పుడు అందరినీ విస్మయానికి గురిచేస్తోంది. నకిలీ బంగారాన్ని (Gold) కుదువ పెట్టి ఏకంగా రూ. 23 కోట్ల మేర బ్యాంకును మోసం చేసిన వైనం బయటపడింది. అది కూడా ఏదో ఒక బ్రాంచ్లో కాదు.. ఏకంగా తొమ్మిది బ్రాంచ్లలో
ఇరాన్ యుద్దం దెబ్బ.. బంగారం కొనడం మానేసి అమ్మేసుకుంటున్న కేంద్ర బ్యాంకులు.. కారణం ఏంటంటే..
ఇటీవలి కాలంలో అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు అనూహ్యంగా తగ్గడం వెనుక ఉన్న లోతైన, ఆందోళనకరమైన కారణాలు అనేకం ఉన్నాయి. సాధారణంగా డాలర్ బలపడటం లేదా వడ్డీ రేట్లు పెరగడం వల్ల బంగారం ధరలు తగ్గుతాయని మనం భావిస్తాం.. కానీ ప్రస్తుత పరిస్థితులు అంతకంటే భిన్నంగా ఉన్నాయి. గత కొన్నేళ్లుగా బంగారం ధరలకు వెన్నుముకగా నిలిచిన ప్రపంచ
Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!
సాధారణంగా గూగుల్ (Google) లాంటి కంపెనీలో ఉద్యోగం అంటే అది ఒక కల. లక్షల్లో జీతం, అదిరిపోయే ఫెసిలిటీస్.. ఇంకేం కావాలి అనుకుంటాం. కానీ, బెంగళూరుకు చెందిన హర్షిత్ శర్మ అనే సాఫ్ట్వేర్ డెవలపర్ మాత్రం అందరిలా ఆలోచించలేదు. తన కలను వెతుక్కుంటూ ఆ అద్భుతమైన ఉద్యోగానికి రాజీనామా చేసి ఇప్పుడు సోషల్ మీడియాలో సెన్సేషన్ అయ్యాడు.
పాత రూల్స్కి గుడ్ బై చెబుతున్న గూగుల్.. మీ జీ మెయిల్కి వింత పేర్లు పెడితే మీ అకౌంట్ క్లోజ్..
గూగుల్ తన వినియోగదారుల కోసం ఒక విప్లవాత్మకమైన మార్పును తీసుకొచ్చింది. దశాబ్దాలుగా ఉన్న ఒక ప్రధాన సమస్యకు పరిష్కారం చూపుతూ.. ఇప్పుడు వినియోగదారులు తమ పాత జీమెయిల్ యూజర్నేమ్లను మార్చుకునే అవకాశాన్ని కల్పిస్తోంది. సాధారణంగా మనం చిన్నతనంలోనో లేదా సరదాకో పెట్టుకున్న వింతైన ఈమెయిల్ అడ్రస్లు, వయసు పెరిగే కొద్దీ వృత్తిపరమైన అవసరాలకు ఇబ్బందిగా మారుతుంటాయి. ఈ
Layoffs: ఒరాకిల్ లేఆఫ్స్: ఒక్క రోజే 30 వేల మంది ఇంటికి! అసలు కారణం ఇదే!
ప్రపంచ ఐటీ రంగంలో మరోసారి లేఆఫ్స్ (layoffs) భయం మొదలైంది. ప్రముఖ టెక్ దిగ్గజం 'ఒరాకిల్' (Oracle) ఏకంగా 30,000 మంది ఉద్యోగులను తొలగిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇందులో అత్యంత ఆందోళనకరమైన విషయం ఏమిటంటే.. సుమారు 12,000 మంది భారతీయ ఉద్యోగులు ఈ లేఆఫ్స్లో తమ ఉద్యోగాలను కోల్పోయారు. అమెరికాలోని ఆస్టిన్ ప్రధాన కేంద్రంగా పనిచేసే
Iran war: ఇరాన్ యుద్ధానికి ముగింపు పలకనున్న ట్రంప్? డెడ్ లైన్ ప్రకటించిన అమెరికా అధ్యక్షుడు!
ప్రపంచ దేశాలను వణికిస్తున్న ఇరాన్ యుద్ధం (Iran War) త్వరలోనే ముగియనుందా? అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజా వ్యాఖ్యలు చూస్తుంటే అవుననే అనిపిస్తోంది. ఫిబ్రవరి 28న మొదలైన ఈ యుద్ధం వల్ల మధ్యప్రాచ్యంలో తీవ్ర అస్థిరత ఏర్పడింది. అయితే వైట్ హౌస్ వేదికగా ట్రంప్ చేసిన ప్రకటన ఇప్పుడు అంతర్జాతీయ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. {image-pi7-tool-inside600-2026-04-01t115912-256-1775025249.jpg
Today Gold Silver Rate Live: తగ్గిన వెండి ధర.. పెరిగిన బంగారం ధర.. కారణం ఏంటంటే..
బంగారం, వెండి ధరలు ఏప్రిల్ 1, బుధవారం రోజున దేశీయ మార్కెట్లో భారీ ఒడుదొడుకులతో ప్రారంభమయ్యాయి. MCXలో బంగారం ధర రూ. 1.50 లక్షల మార్కుకు చేరువవగా, వెండి ధర మాత్రం 1% పతనమై రూ. 2.40 లక్షల కంటే దిగువకు పడిపోయింది. అంతర్జాతీయ మార్కెట్లను గమనిస్తే, స్పాట్ గోల్డ్ ఔన్సుకు $4,700 డాలర్ల పైకి దూసుకెళ్లగా,
Gas booking: ఫోన్ కొడితే చాలు.. మీ ఇంటి ముందుకు మినీ గ్యాస్ సిలిండర్!
కొత్త ఆర్థిక సంవత్సరం ఆరంభంలోనే సామాన్యుడికి గ్యాస్ ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. ఏప్రిల్ 1, 2026 నుంచి అమల్లోకి వచ్చేలా ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ఎల్పిజి (LPG) సిలిండర్ల ధరలను భారీగా పెంచాయి. ముఖ్యంగా పేదలు, విద్యార్థులు ఎక్కువగా వాడే 5 కేజీల 'ఛోటు' సిలిండర్ ధర ఈసారి గణనీయంగా పెరగడం ఆందోళన కలిగిస్తోంది.
బంగారం ధరలు మళ్లీ చుక్కలు చూపిస్తున్నాయి. గత కొంత కాలంగా సైలెంట్ గా ఉన్న ధరలు మళ్లీ పైకి ఎగబాకుతున్నాయి. ఇరాన్ యుద్ధం రోజు రొజుకు తీవ్ర రూపం దాల్చుతుండటంతో పెట్టుబడిదారులు ఆందోళనకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలోనే పెట్టుబడులను సేఫ్ హెవెన్ గా పసిడి ధరలను ఎంచుకుంటున్నారు. దీంతో పసిడి ధరలు నింగిని తాకుతున్నాయి. ఈ రోజు
భారీగా పెరిగిన విమాన ఇంధనం ధరలు.. ప్రయాణికులపై టికెట్ ఛార్జీల మోత తప్పదిక..
పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకోవడంతో అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు ఆకాశాన్ని తాకాయి. దీని ప్రత్యక్ష ప్రభావం భారతదేశంపై పడటంతో ఏప్రిల్ 1, 2026 నుండి విమాన ఇంధనం (ATF) ధరలు మునుపెన్నడూ లేని విధంగా భారీగా పెరిగాయి. దేశ చరిత్రలో మొదటిసారిగా విమాన ఇంధనం ధర (ATF) కిలో లీటరుకు 2 లక్షల రూపాయల మైలురాయిని దాటింది.
ఈస్టర్ 2026: గుడ్ ఫ్రైడే, పామ్ సండే, లెంట్ తేదీల పూర్తి వివరాలు ఇవిగో..
2026 సంవత్సరంలో క్రైస్తవులకు అత్యంత పవిత్రమైన ఈస్టర్ (Easter) పండుగ, దానికి ముందు వచ్చే ముఖ్యమైన దినాల వివరాలు వెల్లడయ్యాయి. ఈ పండుగ తేదీలు ప్రతి ఏటా మారుతుంటాయి కాబట్టి, 2026లో ఏ రోజున ఏ పండుగ వస్తుందో భక్తులు, పర్యాటకులు తెలుసుకోవడం ముఖ్యం. ఈ ఏడాది ఈస్టర్ వేడుకలకు సంబంధించిన పూర్తి షెడ్యూల్, వాటి ప్రాముఖ్యతను
భారీగా పెరిగిన ఎల్పీజీ సిలిండర్ ధరలు..లబోదిబోమంటున్న వ్యాపారులు..ఎంత పెరిగిందంటే..
పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతల కారణంగా అంతర్జాతీయంగా చమురు ధరలు పెరగడంతో.. భారతదేశంలో ఏప్రిల్ 1, 2026 నుంచి కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధరలను భారీగా పెంచారు. ప్రభుత్వ రంగ చమురు సంస్థలు 19 కిలోల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరను దాదాపు 195 రూపాయల 50 పైసల మేర పెంచాయి. ఈ తాజా పెంపుతో ఢిల్లీలో కమర్షియల్
ఇరాన్ సంచలన నిర్ణయం.. మైక్రోసాఫ్ట్, గూగుల్, ఆపిల్, ఇంటెల్ కంపెనీలకు భారీ షాక్..
పశ్చిమాసియాలో నెలకొన్న తాజా ఉద్రిక్తతలు ఇప్పుడు అంతర్జాతీయ టెక్నాలజీ రంగంలో పెను సంచలనానికి దారితీశాయి. అమెరికాకు చెందిన దిగ్గజ సంస్థలైన మైక్రోసాఫ్ట్, గూగుల్, ఆపిల్ వంటి కంపెనీలు తమ శత్రువుల జాబితాలో ఉన్నాయని ఇరాన్ అధికారికంగా ప్రకటించింది. ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ విడుదల చేసిన ఈ హెచ్చరికలు కేవలం మాటలకే పరిమితం కాకుండా, ఆయా
బంగారం ధరల్లో ఇటీవల కనిపిస్తున్న తగ్గుదల కేవలం తాత్కాలికమేనని.. దీర్ఘకాలికంగా పసిడి తన మెరుపును కోల్పోదని ప్రముఖ అంతర్జాతీయ బ్యాంకింగ్ సంస్థ వెల్స్ ఫార్గో విశ్లేషించింది. మార్చి ప్రారంభం నుండి బంగారం ధర 15 శాతం కంటే ఎక్కువగా పడిపోయి, ప్రస్తుతం ఔన్సుకు 4,500 డాలర్ల శ్రేణిలో ట్రేడ్ అవుతున్నప్పటికీ, ఇది పెట్టుబడిదారులకు ఒక వ్యూహాత్మక అవకాశమని
AI jobs: 2030 కల్లా సగం ఉద్యోగాలు మాయం! మీ జాబ్ సేఫ్ గా ఉండాలంటే ఈ మార్పు తప్పనిసరి!
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) రాకతో ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగాల స్వరూపం వేగంగా మారిపోతోంది. గతంలో లాగా ఒకే కంపెనీలో చేరి, అక్కడే ఏళ్ల తరబడి పనిచేస్తూ ప్రమోషన్లు పొందడం (Linear Career) అనేది ఇప్పుడు పాత పద్ధతి అయిపోయింది. ప్రస్తుతం మార్కెట్లో 'జిగ్జాగ్' (Zigzag) కెరీర్ అనే కొత్త ట్రెండ్ నడుస్తోంది. ఏఐ జాబ్స్ (AI Jobs) ను
Strait of Hormuz: సముద్రం మధ్యలో టోల్ గేట్! ప్రపంచానికి ఇరాన్ షాక్!
పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ, ప్రపంచ ఇంధన రవాణాకు అత్యంత కీలకమైన హోర్ముజ్ (Hormuz) జలసంధిపై ఇరాన్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ జలసంధి గుండా ప్రయాణించే నౌకలపై ప్రత్యేక పన్నులు (Tolls) విధించడంతో పాటు అమెరికా, ఇజ్రాయెల్ దేశాలకు చెందిన నౌకలను పూర్తిగా నిషేధిస్తూ ఇరాన్ పార్లమెంటరీ సెక్యూరిటీ కమిటీ కొత్త మేనేజ్మెంట్ ప్లాన్ను
Amaravati: అమరావతి భూముల ధరలకు మళ్ళీ రెక్కలు? రాజధాని బిల్లు తర్వాత మార్కెట్ అంచనాలు ఇవే!
ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో గత కొన్నేళ్లుగా ఉన్న సందిగ్ధతకు శాశ్వత పరిష్కారం లభించబోతోంది. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ (సవరణ) బిల్లు, 2026ను రేపు (ఏప్రిల్ 1, 2026) లోక్సభలో ప్రవేశపెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఈ బిల్లు ద్వారా అమరావతి (Amaravati) ని ఆంధ్రప్రదేశ్ ఏకైక , శాశ్వత రాజధానిగా చట్టబద్ధంగా ప్రకటించనున్నారు. ఇప్పటికే మార్చి 28న ఏపీ
Gold: గోల్డ్ లవర్స్కు గుడ్ న్యూస్! భారీ పతనం తర్వాత కోలుకుంటున్న పసిడి.. నిపుణుల అంచనా ఇదే.!
ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నడుమ బంగారం (Gold) ధరలు ఇన్వెస్టర్లను అయోమయానికి గురిచేస్తున్నాయి. మార్చి 30, 2026 నాటికి అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ గోల్డ్ కొంతవరకు కోలుకుని ఔన్సుకి 4,550 డాలర్ల స్థాయికి చేరుకుంది. మధ్య ప్రాచ్యంలో యుద్ధం ఐదో వారంలోకి ప్రవేశించినప్పటికీ, గత జనవరిలో నమోదైన రికార్డు గరిష్ట స్థాయి 5,626 డాలర్ల నుండి
Bengaluru: ఢిల్లీ వర్సెస్ బెంగళూరు మెట్రో.. ఏది బెస్ట్? సోషల్ మీడియాలో మొదలైన ఆసక్తికర చర్చ!
భారతదేశంలోని మెట్రో రైలు వ్యవస్థల గురించి చర్చ వచ్చినప్పుడు ఢిల్లీ మెట్రో , బెంగళూరు (Bengaluru) 'నమ్మ మెట్రో' పేర్లు ప్రముఖంగా వినిపిస్తాయి. ఇటీవల అభినవ్ అనే ఎక్స్ (X) వినియోగదారుడు ఈ రెండు నగరాల మెట్రో సర్వీసులను పోలుస్తూ చేసిన ఒక పోస్ట్ ఇప్పుడు ఇంటర్నెట్లో పెద్ద చర్చకు దారితీసింది. ఢిల్లీ మెట్రో నెట్వర్క్ విస్తృతిని
బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాలంటే రూపాయి బలపడాల్సిందే.. ఆర్థిక నిపుణులు ఏమంటున్నారంటే..
భారత మార్కెట్లో బంగారం, వెండి ధరల గమనాన్ని నిర్దేశించే అంశాలలో అంతర్జాతీయ పరిణామాలతో పాటు రూపాయి మారకం విలువ కూడా అత్యంత కీలక పాత్ర పోషిస్తుంది. ఆగ్మాంట్ రీసెర్చ్ హెడ్ రెనిషా చైనాణి విశ్లేషణ ప్రకారం.. ఇటీవల 95 స్థాయి వద్ద ఉన్న రూపాయి విలువ గనుక బలపడితే, దేశీయంగా పసిడి, వెండి ధరలు గణనీయంగా తగ్గే
ఇరాన్ యుధ్దం వేళ చైనా కీలక నిర్ణయం..ఆసియా దేశాలకు భారీ ఊరట..
పశ్చిమాసియాలో నెలకొన్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు ప్రపంచవ్యాప్తంగా ఇంధన సంక్షోభానికి దారితీశాయి. ముఖ్యంగా ఆసియా దేశాలలో చమురు కొరత తీవ్రమవుతున్న తరుణంలో.. చైనా తన పొరుగు దేశాలకు 'చమురు దౌత్యం' ద్వారా సహాయ హస్తం అందించడం అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది. స్వదేశీ అవసరాల దృష్ట్యా ఈ నెల ప్రారంభంలో ఇంధన ఎగుమతులపై అధికారికంగా నిషేధం విధించినప్పటికీ, వ్యూహాత్మకంగా కొన్ని
Bengaluru: టెక్కీ సంచలనం..! రూ. 3 లక్షల నుంచి ఏకంగా రూ. 80 లక్షల ప్యాకేజీ.. అది కూడా 3 ఏళ్లలోనే!
సాఫ్ట్వేర్ రంగంలో కెరీర్ ప్రారంభించే ప్రతి ఒక్కరి కల గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి దిగ్గజ సంస్థల్లో పనిచేయాలని ఉంటుంది. కానీ టైర్-3 కాలేజీలో చదివిన వారికి అది సాధ్యమేనా? అనే అనుమానం చాలా మందిలో ఉంటుంది. ఆ అనుమానాలన్నింటినీ పటాపంచలు చేస్తూ, బెంగళూరు (Bengaluru) కు చెందిన 26 ఏళ్ల సాఫ్ట్వేర్ డెవలపర్ అర్కా మజుందార్ సృష్టించిన
అమెరికాకు దిమ్మతిరిగి షాక్..హార్ముజ్ జలసంధిని పూర్తిగా ఆధీనంలోకి తీసుకున్న ఇరాన్..
ప్రపంచ ఇంధన రవాణాకు అత్యంత కీలకమైన హార్ముజ్ జలసంధి వేదికగా పశ్చిమ ఆసియాలో భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు తీవ్ర స్థాయికి చేరుకున్నాయి. ఈ సముద్ర మార్గం గుండా ప్రయాణించే నౌకలపై సుంకాలు (టోల్) విధించేలా రూపొందించిన హార్ముజ్ జలసంధి నిర్వహణ ప్రణాళికకు ఇరాన్ పార్లమెంట్ భద్రతా కమిటీ సోమవారం ఆమోదం తెలిపింది. ఇరాన్ ప్రభుత్వ అధికారిక మీడియా
March 31: రేపటితో ముగియనున్న ఆర్థిక సంవత్సరం.. ఈ 15 పనులు చేయకపోతే భారీ జరిమానా!
ఆర్థిక సంవత్సరం 2025-26 ముగియడానికి కేవలం ఒక్క రోజు మాత్రమే సమయం ఉంది. ఏప్రిల్ 1, 2026 నుండి కొత్త నిబంధనలు అమలులోకి రానున్నాయి, కాబట్టి ఈసారి మార్చి 31 (march 31) అనేది ట్యాక్స్ పేయర్స్ అందరికీ ఒక టర్నింగ్ పాయింట్ అని చెప్పవచ్చు. చాలామంది తమ టాక్స్ వ్యవహారాలను చార్టర్డ్ అకౌంటెంట్ (CA) చూసుకుంటారులే
Gas booking: గ్యాస్ అయిపోయిందా? టెన్షన్ వద్దు.. కేవలం 5 నిమిషాల్లో 5 కేజీల సిలిండర్ మీ సొంతం!
సాధారణంగా ఇంట్లో గ్యాస్ అయిపోతే.. మనం గ్యాస్ ఏజెన్సీకి ఫోన్ చేయడం లేదా ఆన్లైన్లో బుక్ చేసి, సిలిండర్ ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూడటం పరిపాటి. కానీ, ఇప్పుడు ఆ అవసరం లేకుండా, తక్షణమే వంట గ్యాస్ను పొందే సదుపాయాన్ని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (IOCL) అందుబాటులోకి తెచ్చింది. 'ఛోటు' (Chhotu) పేరుతో వస్తున్న ఈ 5
New rules: మీ దగ్గర పాన్ కార్డ్ ఉందా? ఏప్రిల్ 1 లోపు ఈ మార్పులు తెలుసుకోకపోతే ఇబ్బందే!
కేంద్ర ప్రభుత్వం ఇన్కమ్ టాక్స్ నిబంధనల్లో కీలక మార్పులు చేస్తూ 'ఇన్కమ్ టాక్స్ రూల్స్ 2026'ను తీసుకువచ్చింది. ఈ కొత్త నిబంధనలు 2026 ఏప్రిల్ 1 నుంచి అమలులోకి రానున్నాయి. మన దైనందిన ఆర్థిక లావాదేవీల్లో పాన్ కార్డ్ (PAN Card) పాత్ర చాలా కీలకం. అయితే, ఈ కొత్త మార్పుల (New rules) వల్ల కొన్ని
బంగారం ధరలు పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎంతకు చేరిందంటే.. మార్చి 31, మంగళవారం ధరలు ఇవే..
బంగారం ధరలపై పశ్చిమాసియాలో నెలకున్న యుద్ధమేఘాలు తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. అంతర్జాతీయంగా నెలకొన్నఉద్రిక్తతలతో పసిడి పెట్టుబడిదారులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ధరలు ఎప్పుడు ఎలా మారుతాయో అంతు చిక్డ్కడం లేదు. నిన్న పెరిగి న ధరలు మళ్లీ నేడు పెరిగాయి. ఇరాన్ యుద్ధ ప్రభావంతో దేశీయ బులియన్ మార్కెట్ తో పాటుగా స్టాక్ మార్కెట్ కూడా తీవ్ర
పేదలకు చంద్రబాబు సర్కారు గుడ్ న్యూస్.. ఈ ఏడాది చివరినాటికి మరో 4.5 లక్షల ఇళ్లు..
AP Housing Scheme 2026:ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తిరుపతి జిల్లా నాయుడుపేటలో జరిగిన భారీ గృహప్రవేశాల కార్యక్రమంలో పాల్గొని, రాష్ట్రవ్యాప్తంగా నిర్మించిన లక్షలాది ఇళ్లను లబ్ధిదారులకు అంకితం చేశారు. పేదలందరికీ సొంతింటి కల నెరవేర్చడమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందన్నారు.రాష్ట్రవ్యాప్తంగా 30కి పైగా ప్రాంతాల్లో టిడ్కో (TIDCO), పీఎంఏవై (PMAY) పథకాల కింద నిర్మించిన
LPG గ్యాస్ సంక్షోభం.. PNG గ్యాస్ కనెక్షన్ ఎలా పొందాలి.. ఆన్లైన్ బుకింగ్ ఎలా చేయాలో తెలుసుకోండి
పశ్చిమాసియాలో నెలకొన్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల కారణంగా అంతర్జాతీయంగా ఇంధన సరఫరాపై నీలినీడలు ముసురుకుంటున్నాయి. ముఖ్యంగా ఎల్పిజి (LPG) లభ్యతపై ఆందోళనలు పెరుగుతున్న తరుణంలో.. భారత ప్రభుత్వం, ప్రముఖ గ్యాస్ పంపిణీ సంస్థలు వినియోగదారులకు ఊరటనిచ్చే చర్యలు చేపట్టాయి. ఇంద్రప్రస్థ గ్యాస్ లిమిటెడ్ (IGL), గెయిల్ (GAIL), మహానగర్ గ్యాస్ లిమిటెడ్ (MGL), భారత్ పెట్రోలియం (BPCL)
చిన్న పొదుపు పథకాలపై కొత్త వడ్డీ రేట్లు విడుదల చేసిన కేంద్రం.. PPF, NSC వడ్డీ రేట్లు ఎలా ఉన్నాయంటే..
కేంద్రప్రభుత్వం 2026-27 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికానికి సంబంధించి చిన్న పొదుపు పథకాల వడ్డీ రేట్లలో ఎటువంటి మార్పులు చేయకుండా యథాతథంగా కొనసాగించాలని నిర్ణయించింది. ఏప్రిల్ 1, 2026 నుండి జూన్ 30, 2026 వరకు అమల్లో ఉండే ఈ నిర్ణయం వల్ల వరుసగా ఎనిమిదవ త్రైమాసికంలో కూడా వడ్డీ రేట్లు స్థిరంగా ఉన్నాయి. ఆర్థిక మంత్రిత్వ
ఇన్సూరెన్స్ రంగంలోకి ఎంట్రీ ఇస్తున్న జియో ఫైనాన్షియల్ సర్వీసెస్.. పెట్టుబడిదారులకు బిగ్ అలర్ట్..
రిలయన్స్ ఇండస్ట్రీస్ అనుబంధ సంస్థ అయిన జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ (JFS).. భారతీయ ఆర్థిక సేవల రంగంలో తన ముద్రను వేగంగా విస్తరిస్తోంది. కేవలం రుణాలకే పరిమితం కాకుండా, బీమా, పునరిన్సూరెన్స్ (Reinsurance) వంటి కీలక విభాగాల్లోకి ప్రవేశించడం ద్వారా ఒక సమగ్ర ఆర్థిక సేవల సంస్థగా ఎదగాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. జియో ఫైనాన్షియల్ సర్వీసెస్
బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..
ప్రస్తుతం బంగారం మార్కెట్ ఒక క్లిష్టమైన, అనిశ్చిత స్థితిలో కొనసాగుతోంది. అంతర్జాతీయంగా అమెరికా, ఇరాన్ మధ్య నెలకొన్న యుద్ధ వాతావరణం, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు బంగారం ధరల్లో తీవ్రమైన హెచ్చుతగ్గులకు ప్రధాన కారణమవుతున్నాయి. మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం.. Gold ధరలు ప్రస్తుతం కొంత తగ్గుదల ధోరణిలో (Bearish tone) ఉండి, ఒక
Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు
అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన బలహీన సంకేతాలతో మార్చి 30న భారత మార్కెట్లో బంగారం, వెండి ధరలు భారీగా పతనమయ్యాయి. మధ్యప్రాచ్యంలో అమెరికా-ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య ఐదో వారంలోకి అడుగుపెట్టిన ఉద్రిక్తతల కారణంగా ముడి చమురు ధరలు బ్యారెల్కు $115 డాలర్ల పైకి చేరాయి. దీంతో ఈ వారం మార్కెట్లు నష్టాలతో మొదలయ్యాయి. ఇరాన్ మద్దతున్న హిజ్బుల్లాతో
ఇరాన్ యుద్ధంపై ట్రంప్ సంచలన ప్రకటన.. చారిత్రాత్మక ఒప్పందంపై ఏమన్నారంటే..
పశ్చిమ ఆసియాలో నెలకొన్న యుద్ధ వాతావరణం 5వ వారానికి చేరుకుంది. ఇరాన్పై అమెరికా-ఇజ్రాయెల్ జరిపిన దాడుల ఫలితంగా అక్కడ 'పాలన మార్పు' (Regime Change) సాధ్యమైందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ Trump సంచలన ప్రకటన చేశారు. ఆదివారం విలేకరులతో మాట్లాడుతూ.. ఇరాన్ పాత నాయకత్వం స్థానంలో ఇప్పుడు అత్యంత హేతుబద్ధంగా వ్యవహరించే కొత్త సమూహం వచ్చిందని, దీనివల్ల
బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..
బంగారం, వెండి ధరలు తీవ్ర ఒదుడుకులకు లోనవుతున్నాయి. పశ్చిమాసియాలో నెలకున్న యుద్ధం విలువైన లోహాల మార్కెట్ ని ఆందోళనకు గురి చేస్తోంది. పశ్చిమ ఆసియాలో నెలకొన్న భౌగోళిక రాజకీయ పరిణామాలు ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్ను ప్రధానంగా శాసిస్తున్నాయి. ఇరాన్ ఇంధన మౌలిక సదుపాయాలపై దాడులను పది రోజుల పాటు నిలిపివేస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సూచించడం
హార్ముజ్ జలసంధిని దాటిన మరో రెండు భారత LPG నౌకలు.. మరో మూడు షిప్పులు ఇంకా అక్కడే..
దేశంలో గ్యాస్ సంక్షోభం నెలకొన్న వేళ గుడ్ న్యూస్.. భారతదేశానికి ఎల్పీజీ సరఫరా విషయంలో మరో కీలక అప్ డేట్ బయటకు వచ్చింది. దేశానికి దాదాపు ఒక రోజుకు సరిపడా వంటగ్యాస్ను తీసుకువెళ్తున్న భారత జెండా కలిగిన రెండు LPG నౌకలు.. ఘర్షణలతో దెబ్బతిన్న హోర్ముజ్ జలసంధిని సురక్షితంగా దాటాయి. రాబోయే రోజుల్లో భారతదేశానికి చేరతాయని భావిస్తున్నారు.
వేదాంత సంచలన నిర్ణయం: ఐదు స్వతంత్ర కంపెనీలుగా అనిల్ అగర్వాల్ సామ్రాజ్యం విభజన!
ప్రముఖ పారిశ్రామిక దిగ్గజం వేదాంత గ్రూప్ తన వ్యాపార సామ్రాజ్యాన్ని పునర్వ్యవస్థీకరించే దిశలొ భాగంగా కీలక అడుగులు వేస్తోంది. వేదాంత ఛైర్మన్ అనిల్ అగర్వాల్ ఫైనాన్షియల్ టైమ్స్కు ఇచ్చిన తాజా ఇంటర్వ్యూ ప్రకారం.. వచ్చే నెల ప్రారంభంలో ఈ దిగ్గజ సంస్థ ఐదు వేర్వేరు లిస్టెడ్ కంపెనీలుగా విడిపోనుంది. ఏళ్ల తరబడి కొనసాగుతున్న అప్పుల భారాన్ని తగ్గించుకోవడమే
బ్యాంక్ పని మీద వెళ్లేవారికి బిగ్ అలర్ట్.. వచ్చే వారం 5 రోజుల పాటు బ్యాంకులు మూత..
ఈ వారం బ్యాంక్ పని మీద వెళ్లేవారికి బిగ్ అలర్ట్.. వచ్చే వారం అంటే మార్చి 31 నుండి ఏప్రిల్ 5 వరకు దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లో బ్యాంకులు ఐదు రోజుల పాటు మూసివేయబడనున్నాయి. అయితే, ఈ సెలవులు అన్ని రాష్ట్రాల్లోనూ వరుసగా ఒకేలా ఉండవని.. ప్రాంతీయ పండుగలు, వారాంతపు సెలవుల ఆధారంగా ఆయా నగరాల్లో బ్యాంకు
పీవీసీ (PVC) ఆధార్ కార్డ్ ప్రతి ఒక్కరికీ అవసరమా? అసలు నిజం ఇదీ!
నేటి కాలంలో భారతీయ పౌరుడికి అత్యంత ముఖ్యమైన గుర్తింపు పత్రం Aadhar card. బ్యాంక్ ఖాతా తెరవాలన్నా, కొత్త సిమ్ కార్డ్ తీసుకోవాలన్నా, చివరకు పిల్లలను స్కూల్లో చేర్పించాలన్నా ఆధార్ లేనిదే పని జరగదు. అయితే, ఇటీవల కాలంలో చాలా మంది తమ పాత పేపర్ ఆధార్ కార్డుకు బదులుగా ఏటీఎం కార్డులా ఉండే పీవీసీ (PVC)
Oil prices: ముదురుతున్న యుద్ధం! ఊహించని స్థాయిలో ఆయిల్ రేట్లు పెరగనున్నాయా?
ప్రపంచ ఇంధన మార్కెట్లో ఇప్పుడు ఒకటే ఆందోళన.. అదే ఇరాన్ యుద్ధం. ఈ యుద్ధం వల్ల కలిగే నష్టం కేవలం ధరల పెరుగుదలకే పరిమితం కాదని, ఇది ప్రపంచ సరఫరా వ్యవస్థనే కుప్పకూల్చగలదని ప్రపంచంలోని దిగ్గజ చమురు , గ్యాస్ కంపెనీల సీఈఓలు హెచ్చరిస్తున్నారు. హ్యూస్టన్లో జరిగిన 'సెరా వీక్' (CERAWeek) కాన్ఫరెన్స్లో పాల్గొన్న ఎగ్జిక్యూటివ్లు వెల్లడించిన
Deadline: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే భారీ పెనాల్టీలు తప్పవు!
ఆర్థిక సంవత్సరం ముగింపు సమయం వచ్చేసింది. ప్రతి ఏటా మార్చి 31 అనేది కేవలం ఒక తేదీ మాత్రమే కాదు, పన్ను చెల్లింపుదారులు , సామాన్య ప్రజలకు అది ఒక కీలకమైన డెడ్ లైన్ (deadline). ఈ లోపు కొన్ని ముఖ్యమైన ఆర్థిక పనులు పూర్తి చేయకపోతే, ఏప్రిల్ 1 నుండి మీరు భారీ జరిమానాలు చెల్లించడమే
Jobs: జాబ్స్ రాకపోవడానికి అసలు కారణం ఇదే! యువతలో ఆ ఒక్కటి తక్కువైంది!
భారతదేశంలో ప్రతి ఏటా లక్షల మంది గ్రాడ్యుయేట్లు కాలేజీల నుండి బయటకు వస్తున్నారు. ముఖ్యంగా ఇంజనీరింగ్ రంగంలోనే ఏటా 15 లక్షల మంది పట్టా పుచ్చుకుంటున్నారు. అయితే వీరిలో దాదాపు 83 శాతం మందికి సరైన జాబ్స్ (jobs) రావడం లేదన్నది చేదు నిజం. దీనికి ప్రధాన కారణం 'ఇంటర్న్షిప్ సంక్షోభం'. పుస్తకాల్లో చదివిన చదువుకు,
New rules: ఏప్రిల్ 1 నుండి కొత్త రూల్స్! మీ శాలరీ, టాక్స్ నిబంధనల్లో కీలక మార్పులు!
భారత ఆర్థిక వ్యవస్థలో 2026 ఏప్రిల్ 1వ తేదీ ఒక చారిత్రాత్మక మార్పుకు నాంది పలకబోతోంది. కార్మిక చట్టాల నుండి ఆదాయపు పన్ను నిబంధనల వరకు ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త రూల్స్ (New rules) అమల్లోకి రానున్నాయి. ఈ మార్పులు సామాన్య ఉద్యోగి జీతం మీద, పన్ను చెల్లింపుల మీద, ఉద్యోగం వదిలేటప్పుడు వచ్చే సెటిల్మెంట్ మీద
Trending: యూపీలో వింత ఘటన.. సామాన్యురాలి ఖాతాలోకి రూ. 10 కోట్లు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..
సాధారణంగా డబ్బు అంటే ప్రతి ఒక్కరికీ ఆశ ఉంటుంది. అయితే ఆ ఆశ కంటే నిజాయితీనే గొప్పదని ఒక మహిళ రుజువు చేస్తోంది. ఉత్తరప్రదేశ్లోని మెయిన్పురి జిల్లాకు చెందిన ఒక మహిళ బ్యాంక్ అకౌంట్ లో పొరపాటున ఏకంగా రూ. 10 కోట్లు క్రెడిట్ అయ్యాయి. ఏటీఎంకు వెళ్లి బ్యాలెన్స్ చెక్ చేసుకున్న ఆ కుటుంబం, స్క్రీన్
Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు (మార్చి 29) తులం గోల్డ్ రేట్ ఎంతంటే?
భారతీయ మార్కెట్ లో ఈరోజు బంగారం, వెండి ధరలు స్వల్ప పెరుగుదలను నమోదు చేశాయి. అంతర్జాతీయ మార్కెట్ సంకేతాలు, రూపాయి విలువలో మార్పులు , పెళ్లిళ్ల సీజన్ కారణంగా పెరిగిన డిమాండ్ వెరసి బంగారం ధరలు (Gold prices) మళ్ళీ పుంజుకున్నాయి. కేవలం పెట్టుబడిగా మాత్రమే కాకుండా.. సాంస్కృతిక ప్రాముఖ్యత కలిగిన ఈ విలువైన లోహాల ధరలు
Petrol prices: పెట్రోల్ ధరలు తగ్గాయా? పెరిగాయా? నేటి (మార్చి 29) తాజా రేట్లు ఇవే!
అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు (Crude Oil) ధరలు ఒడిదుడుకులకు లోనవుతున్నప్పటికీ, దేశీయంగా పెట్రోల్ ధరలు (Petrol prices) , డీజిల్ ధరలు నేడు మార్చి 29న కూడా స్థిరంగా కొనసాగుతున్నాయి. పశ్చిమ ఆసియాలో నెలకొన్న ఉద్రిక్తతలు, షిప్పింగ్ మార్గాల్లో అంతరాయాల వల్ల గ్లోబల్ మార్కెట్లో క్రూడాయిల్ ధరలు పెరుగుతున్నా, భారత చమురు సంస్థలు సామాన్యులపై భారం
Bengaluru: మధ్యతరగతి కష్టాలే నా సక్సెస్ సీక్రెట్! వైరల్ అవుతున్న బెంగళూరు యువతి స్టోరీ!
సాధారణంగా మనం ఎవరైనా సక్సెస్ అయ్యారంటే.. వారి వెనుక పెద్ద బ్యాక్ గ్రౌండ్ ఉందేమో అని అనుకుంటాం. కానీ, చాలా మంది విజయాల వెనుక నిశ్శబ్దంగా చేసిన త్యాగాలు, మధ్యతరగతి కష్టాలు దాగి ఉంటాయి. సరిగ్గా ఇలాంటి విషయాలనే గుర్తు చేసుకుంటూ బెంగళూరు (Bengaluru) కు చెందిన చార్టర్డ్ అకౌంటెంట్ (CA) మీనల్ గోయల్ సోషల్ మీడియాలో
Bengaluru: టోక్యో, పారిస్లను దాటేసిన బెంగళూరు! ఆ విషయంలో ఇదే టాప్!
భారతదేశ సిలికాన్ వ్యాలీగా పిలవబడే బెంగళూరు(Bengaluru) నగరం మరో అంతర్జాతీయ మైలురాయిని అధిగమించింది. ప్రపంచంలోని అత్యుత్తమ టెక్ టాలెంట్ మార్కెట్లలో బెంగళూరు ఏకంగా 6 వ స్థానాన్ని కైవసం చేసుకుంది. 'కొలియర్స్ గ్లోబల్ టెక్ మార్కెట్స్ 2025' నివేదిక ప్రకారం.. మన బెంగళూరు నగరం పారిస్ (7వ స్థానం), బోస్టన్ (8వ స్థానం), టోక్యో (10వ స్థానం)
బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..
బంగారం మార్కెట్ ప్రస్తుతం క్లిష్టమైన దశలో ఉంది. జనవరి 2026లో ఆకాశాన్ని తాకిన ధరలు.. అక్కడి నుండి సుమారు 20 శాతం పతనమై ప్రస్తుతం 'బేర్ మార్కెట్' దశలోకి ప్రవేశించాయి. అయితే, ఈ పతనాన్ని చూసి భయాందోళన చెందాల్సిన అవసరం లేదని.. ఇది ఒక పెద్ద బుల్లిష్ ట్రెండ్లో సంభవించే సహజమైన సర్దుబాటు (Correction) మాత్రమేనని ఆర్థిక
AI వల్లే కంపెనీ నుంచి వెళ్లిపోతున్నాం.. సంచలన వ్యాఖ్యలు చేసిన దిగ్గజ కంపెనీల సీఈఓలు..
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సృష్టిస్తున్న ప్రకంపనలు కేవలం సాధారణ ఉద్యోగులకే కాక.. ప్రపంచ స్థాయి దిగ్గజ కంపెనీల సీఈఓల పదవులకు కూడా సవాలుగా మారుతున్నాయి. ఇప్పటివరకు ఏఐ వల్ల కేవలం ఎంట్రీ-లెవల్ ఉద్యోగాలే పోతాయని అందరూ భావించగా.. తాజా పరిణామాలు చూస్తుంటే కంపెనీల అత్యున్నత నాయకత్వంలో కూడా మార్పులు అనివార్యమని అర్థమవుతోంది. కోకా-కోలా సీఈఓ జేమ్స్ క్విన్సీ,

33 C