భారత్-అమెరికా ట్రేడ్ డీల్.. సుంకాల తగ్గింపుతో ఈ రంగాలకు బిగ్ బూస్ట్..
India-US Trade Deal Impact:భారతదేశం అమెరికా మధ్య కుదిరిన తాజా వాణిజ్య ఒప్పందం భారత ఎగుమతిదారులకు తక్షణ ఉపశమనాన్ని కలిగించే కీలక పరిణామంగా మారింది. ఈ ఒప్పందం ప్రకారం అమెరికా.. భారతీయ వస్తువులపై విధిస్తున్న పరస్పర సుంకాలను 25 శాతం నుంచి 18 శాతానికి తగ్గించింది. ఈ నిర్ణయం వెంటనే అమల్లోకి రావడంతో.. రెండు దేశాల మధ్య
Gold: సైలెంట్గా పెరిగిపోయిన పన్నులు! ఇన్వెస్టర్లు ఇవి గమనించకపోతే నష్టమే!
సాధారణంగా బడ్జెట్ అనగానే మనందరం ఆదాయపు పన్ను స్లాబ్లలో మార్పులు ఉంటాయని, చేతికి వచ్చే జీతం పెరుగుతుందని ఆశపడతాం. కానీ, ఈ బడ్జెట్ లో అటువంటి ప్రత్యక్ష ఊరట ఏదీ లభించలేదు. పైగా మనం చేసే పొదుపు , పెట్టుబడులపై ప్రభుత్వం ‘నిశ్శబ్దంగా' పన్ను భారాన్ని పెంచేసింది. మ్యూచువల్ ఫండ్స్, స్టాక్ మార్కెట్, బంగారం వంటి వాటిపై
Bengaluru: కంపెనీ కోసం ప్రాణం పెట్టి పనిచేస్తే ఇచ్చే బహుమతి ఇదేనా? వైరల్ అవుతున్న టెక్కీ స్టోరీ!
సాధారణంగా ఏదైనా కొత్త ఉద్యోగంలో చేరినప్పుడు ఎన్నో కలలు ఉంటాయి. ఆ కంపెనీ ఎదుగుదలలో మనం కూడా భాగం కావాలని.. కష్టపడి పనిచేసి మంచి గుర్తింపు తెచ్చుకోవాలని ప్రతి ఒక్కరూ ఆరాటపడతారు. కానీ, నేటి కార్పొరేట్ ప్రపంచంలో.. ముఖ్యంగా స్టార్టప్స్ లో పరిస్థితులు చాలా భిన్నంగా ఉన్నాయి. తాజాగా బెంగళూరు (Bengaluru) కు చెందిన జీవన్ అనే
Gold: విదేశాల నుంచి వచ్చే వారికి ఊరట.. గోల్డ్ లిమిట్ పై కొత్త రూల్!
గత కొంతకాలంగా విదేశాల్లో నివసించే భారతీయులను (NRIs), ముఖ్యంగా గల్ఫ్ దేశాల్లో ఉండేవారిని వేధిస్తున్న ఒక ప్రధాన సమస్యకు భారత ప్రభుత్వం స్వస్తి పలికింది. కేంద్ర బడ్జెట్ 2026లో భాగంగా బంగారం కస్టమ్స్ నిబంధనల్లో కీలక మార్పులు చేస్తూ ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ తీసుకున్న నిర్ణయంపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. విదేశాల నుండి భారతదేశానికి
Trade deal: చమురు యుద్ధంలో కొత్త మలుపు! రష్యాను వదిలి వెనిజులా వైపు భారత్ అడుగులు!
గత కొన్నేళ్లుగా భారతదేశం తన చమురు అవసరాల కోసం రష్యాపై ఎక్కువగా ఆధారపడుతోంది. అయితే అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపట్టాక అంతర్జాతీయ రాజకీయ ముఖచిత్రం వేగంగా మారుతోంది. ముఖ్యంగా రష్యా నుండి చమురు కొనుగోళ్లను తగ్గించి.. దానికి బదులుగా వెనిజులా , అమెరికా నుండి చమురును దిగుమతి చేసుకోవాలని ట్రంప్ యంత్రాంగం భారత్పై ఒత్తిడి
బెంగళూరు రియల్ ఎస్టేట్.. అత్యంత తక్కువ ధరకే 5 వేల ఫ్లాట్లు.. ఈ ఏరియాల్లో KHB సూపర్ ప్లాన్..
Bengaluru Real Estate Update: భారతదేశ సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియా బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్.. బెంగళూరులో సొంత ఇల్లు కావాలనుకునే వారికి కర్ణాటక హౌసింగ్ బోర్డు (KHB) శుభవార్తను అందించింది. అత్యంత తక్కువ ధరకే ఫ్లాట్లను అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. నగరంలో సొంత ఇల్లు అన్నది కలగానే మిగిలిపోయిన వేలాది కార్మికులు, తక్కువ-మధ్యతరగతి కుటుంబాలకు
Trade deal: ట్రంప్ షాకింగ్ ప్రకటన.. రష్యా ఆయిల్ విషయంలో భారత్ వెనక్కి తగ్గిందా? అసలు నిజం ఇదీ!
గత ఏడాది కాలంగా భారత్, అమెరికా మధ్య వాణిజ్య పరమైన ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. దీనికి ప్రధాన కారణం భారత్ రష్యా నుండి ముడి చమురును కొనుగోలు చేయడమే. ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో రష్యా ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయాలని చూస్తున్న అమెరికాకు.. భారత్ రష్యా నుండి ఆయిల్ కొనడం అస్సలు నచ్చలేదు. రష్యా వార్ మెషీన్కు భారత్
Trade Deal: ట్రంప్-మోదీ డీల్! మోదీ వేసిన మాస్టర్ ప్లాన్ వర్కవుట్ అవుతుందా?
ఇటీవల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, భారత ప్రధాని నరేంద్ర మోదీ మధ్య జరిగిన చారిత్రాత్మక చర్చల ఫలితంగా కొత్త వాణిజ్య ఒప్పందం (India-US Trade Deal) వెలుగులోకి వచ్చింది. ఈ ఒప్పందం ద్వారా భారతీయ ఎగుమతులపై గతంలో ఉన్న 50% టారిఫ్ భారం 18 శాతానికి తగ్గింది. అయితే అందరూ అనుకుంటున్నట్లుగా అన్ని రంగాలకు ఈ
ఇకపై ఈ 3 స్కీమ్స్లోనే అసలైన లాభం.. ఒక్క రూపాయి ట్యాక్స్ కూడా కట్టక్కర్లేదు!
బడ్జెట్ 2026 లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు సావరిన్ గోల్డ్ బాండ్స్ (SGB) పన్ను నిబంధనలపై ఒక కీలక ప్రకటన చేశారు. ఇప్పటివరకు SGBలు మెచ్యూరిటీ వరకు ఉంచుకుంటే పన్ను ఉండేది కాదు. కానీ కొత్త రూల్ ప్రకారం, కేవలం ఆర్బీఐ (RBI) నుండి నేరుగా కొనుగోలు చేసిన వారికి మాత్రమే మెచ్యూరిటీ వద్ద
బంగారం ధరలు గత మూడు రోజుల నుంచి కుప్పకూలుతున్నాయి. నింగిని తాకి దిగిరానంటున్న ధరలు మళ్లీ నేల చూపులు చూశాయి. జనవరి నెలలో పెట్టుబడిదారులకు లాభాల పంట పండించిన పసిడి సామాన్యులను మాత్రం కోలుకోలేని దెబ్బ కొట్టింది. బంగారం కొనాలంటేనే భయపడే పరిస్థితులను తీసుకువచ్చింది. దాదాపు 10 గ్రాములు రూ. 2 లక్షల మార్కుకి దరి దాపుల్లో
నంబర్ ప్లేట్ కోసం రూ.2.08 కోట్లు.. గుంటూరు వ్యాపారవేత్త కిరణ్ కోల్పాకుల సంచలనం..
ఆంధ్రప్రదేశ్ దేశ వ్యాప్తంగా మరోసారి వార్తల్లోకెక్కింది. అయితే ఈ సారి ఆటోమేటివ్ రంగంలో సంచలనం సృష్టించింది. వాహనాలపై ఆసక్తి కేవలం కార్ల వరకే పరిమితం కాకుండా, ఇప్పుడు రిజిస్ట్రేషన్ నంబర్ ప్లేట్ల వరకు విస్తరించినట్టు ఈ ఘటన స్పష్టంగా చూపిస్తోంది. తాజాగా జరిగిన ఒక ప్రత్యేక వేలంలో ఏపీ వాసి వాహన రిజిస్ట్రేషన్ నంబర్ DDC 001
బంగారం, వెండి ధరల పతనం.. ఇప్పుడే వీలైనంత ఎక్కువ కొనుగోలు చేసి పెట్టుకోవాలని కియోసాకి కీలక సూచన..
అంతర్జాతీయ ఆర్థిక మార్కెట్లు ప్రస్తుతం విలువైన లోహాల్లో తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొంటున్నాయి.. ఇలాంటి సమయంలో, ప్రముఖ ఆర్థిక నిపుణులు, రిచ్ డాడ్ పూర్ డాడ్ పుస్తక రచయిత రాబర్ట్ కియోసాకి అందరి దృష్టిని ఆకర్షించే విధంగా భిన్నమైన అభిప్రాయం వ్యక్తం చేశారు. బంగారం, వెండి వంటి లోహాల ధరలు ఒక్కసారిగా పడిపోతున్న నేపథ్యంలో.. చాలామంది పెట్టుబడిదారులు ఆందోళనకు
కొత్త బ్యాగేజ్ రూల్స్ 2026.. విదేశాల నుంచి 40 గ్రాములు బంగారం తెచ్చుకోవచ్చు.. ఇక నో డ్యూటీ..
New Baggage Rules: అంతర్జాతీయ ప్రయాణికులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. వారికి ఊరటనిచ్చేలా భారత ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు అమలులో ఉన్న డ్యూటీ-ఫ్రీ దిగుమతి పరిమితిని పెంచుతూ.. కొత్తగా రూ. 75 వేల వరకు విలువైన వస్తువులను సుంకం లేకుండా భారత్కు తీసుకురావడానికి అనుమతి ఇచ్చింది. ఈ మార్పులు 'బ్యాగేజ్ రూల్స్,
మోదీ దూకుడు దెబ్బకు దిగొచ్చిన ట్రంప్.. భారత వస్తువులపై 50 నుండి 18 శాతానికి సుంకాలు తగ్గింపు..
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత వస్తువులపై అమెరికా సుంకాలను 50 శాతం నుండి 18 శాతానికి తగ్గించడానికి అంగీకరించారు. ఈ నిర్ణయం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అభ్యర్థన మేరకు తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ట్రంప్ ప్రకటించినట్లుగా, ఈ సుంకాల తగ్గింపు వెంటనే అమలులోకి వస్తుంది. 25 శాతం పరస్పర సుంకాలను రద్దు చేసి..అలాగే భారత్ రష్యా చమురు
PM KISAN : ఫిబ్రవరిలోనే పీఎం కిసాన్ 22వ విడత? మీ ఖాతాలో డబ్బులు పడాలంటే ఇది తప్పనిసరి!
భారతదేశంలో వ్యవసాయం అనేది వాతావరణం, మార్కెట్ ఒడిదుడుకులతో కూడుకున్న పని. ఇలాంటి పరిస్థితుల్లో రైతులకు ఆర్థికంగా అండగా నిలిచేందుకు కేంద్ర ప్రభుత్వం 'ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి' (PM KISAN) పథకాన్ని అమలు చేస్తోంది. ఈ పథకం కింద అర్హులైన రైతులకు ఏడాదికి రూ. 6,000 చొప్పున మూడు విడతల్లో అందజేస్తారు. ఇప్పటివరకు 21 విడతలు
Gold: బంగారం, వెండి ధరలు మళ్ళీ పెరుగుతాయా? లేక మరింత తగ్గుతాయా? ఇన్వెస్టర్లు ఏం చేయాలి?
గడిచిన కొన్ని నెలలుగా ఆకాశమే హద్దుగా దూసుకెళ్లిన బంగారం(Gold), వెండి(Silver) ధరలు ఇప్పుడు ఒక్కసారిగా కిందకు దిగివచ్చాయి. రికార్డు గరిష్ట స్థాయిలను తాకిన తర్వాత ఈ రెండు లోహాలు ప్రస్తుతం భారీ పతనాన్ని మూటగట్టుకున్నాయి. దీంతో సామాన్య కొనుగోలుదారులు, ఇన్వెస్టర్లలో ఒకటే ప్రశ్న.. ఇప్పుడే కొనాలా? లేక ధరలు ఇంకా తగ్గుతాయా?. ధరలు ఎందుకు
బడ్జెట్లో ప్రకటించిన బయోఫార్మా శక్తి పథకం అంటే ఏమిటి? ఇది మన ఆరోగ్యాన్ని ఎలా మారుస్తుంది?
మన దేశంలో వ్యాధుల ధోరణి మారుతోంది. ఒకప్పుడు అంటువ్యాధుల బెడద ఎక్కువగా ఉండేది. అయితే ఇప్పుడు అవన్నీ తగ్గి.. డయాబెటిస్, కేన్సర్, గుండె సంబంధిత వ్యాధులు అలాగే ఆటో ఇమ్యూన్ సమస్యలు పెరుగుతున్నాయి. వీటిని అదుపు చేయాలంటే సాధారణ మందులు సరిపోవు. అత్యంత సంక్లిష్టమైన 'బయోలాజికల్' మందులు అవసరం. ఇలాంటి మందులను మన దేశంలోనే తయారు చేసి,
iPhone: ఇకపై భారత్లో ఐఫోన్ల హవా..! బడ్జెట్లో ఆపిల్కు దక్కిన భారీ విజయం ఇదే!
భారతదేశాన్ని గ్లోబల్ మ్యాన్యుఫ్యాక్చరింగ్ హబ్గా మార్చాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగానే, ఆదివారం ప్రవేశపెట్టిన బడ్జెట్ 2026లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు ఐఫోన్ (iPhone) తయారీదారులకు ఒక తీపి కబురు అందించారు. ప్రపంచ టెక్ దిగ్గజం ఆపిల్ , దాని భాగస్వామ్య కంపెనీలకు ప్రయోజనం చేకూర్చేలా పన్ను నిబంధనలలో కీలక
బెంగళూరు ట్రాఫిక్ సమస్యకు చెక్.. పార్కింగ్ కోసం పైసలియ్యాల్సిందే.. టోయింగ్ వ్యవస్థ మళ్లీ లైవ్ లోకి..
భారతదేశ సిలికాన్ సిటీ బెంగళూరులో రోడ్డు మీద ప్రయాణం చేయాలంటే నరకమేనని చెప్పవచ్చు. ట్రాఫిక్ రద్దీ సమస్యకు రోజు రొజుకు పెరుగుతుందే కాని తగ్గడం లేదు. ఈ నేపథ్యంలో సమస్యకు చెక్ పెట్టేందుకు గ్రేటర్ బెంగళూరు అథారిటీ (GBA), బెంగళూరు ట్రాఫిక్ పోలీసులు సరికొత్త నిర్ణయం తీసుకున్నారు. నగరంలో గతంలో అమలులో ఉన్న టోయింగ్ వ్యవస్థను మళ్లీ
ఇన్వెస్టర్లను భయపెడుతున్న LTCG ట్యాక్స్.! ఈ రూల్స్ తెలియకపోతే నిలువునా మునిగినట్టే!
కేంద్ర బడ్జెట్ 2026 ప్రకటన వెలువడినప్పటి నుండి ట్యాక్స్ ప్రపంచంలో ఒకే పదం మార్మోగిపోతోంది.. అదే LTCG Tax (లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్). నిజానికి ప్రభుత్వం ఈసారి పన్ను నిబంధనల్లో పెద్దగా మార్పులు చేయనప్పటికీ, ఇన్వెస్టర్లు దీని గురించి ఎందుకు ఇంతలా చర్చించుకుంటున్నారు? మార్కెట్లు ఆల్-టైమ్ గరిష్ట స్థాయిలను తాకుతున్న వేళ.. ఈ పన్ను
WhatsApp: వాట్సాప్ నుంచి కొత్త పెయిడ్ ప్లాన్! ఇకపై డబ్బులు కడితేనే ఆ ఫీచర్లు..!
ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది వాడుతున్న మెసేజింగ్ యాప్ వాట్సాప్ (WhatsApp) త్వరలో ఒక భారీ మార్పుకు సిద్ధమవుతోంది. ఇప్పటి వరకు పూర్తిగా ఉచితంగా సేవలు అందిస్తున్న ఈ యాప్.. త్వరలో 'సబ్స్క్రిప్షన్' మోడల్ను తీసుకురాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అంటే, కొన్ని ప్రత్యేకమైన ఫీచర్లు కావాలనుకునే వారు నిర్ణీత రుసుము చెల్లించాల్సి ఉంటుంది. దీనివల్ల సాధారణ వినియోగదారుల మీద
భారత్-పాక్ మ్యాచ్...రూ.4,500 కోట్ల బిజినెస్ ఢమాల్..లబోదిబోమంటున్న క్రికెట్ ప్రేమికులు
ఆధునిక క్రికెట్ ఆర్థిక వ్యవస్థలో కొన్ని మ్యాచ్లు ట్రోఫీల కంటే కూడా చాలా విలువైనవిగా చెప్పుకోవచ్చు. అవి కేవలం ఫలితాన్ని మాత్రమే నిర్ణయించవు. మొత్తం టోర్నమెంట్ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా నిలుస్తాయి. అలాంటి వాటిల్లో ఒకటి టీ20 ప్రపంచకప్లో భారత్-పాకిస్థాన్ మ్యాచ్ అని చెప్పుకోవచ్చు. ఇది షెడ్యూల్లోని మరో మ్యాచ్ మాత్రమే కాదు.. టోర్నమెంట్ను నడిపించే బలమైన
భారత్ కొట్టిన దెబ్బకు పాకిస్తాన్, బంగ్లాదేశ్ విలవిల.. మోదీ స్కెచ్ వేస్తే ఎవరైనా చిత్తవ్వాల్సిందే..
ప్రపంచ వాణిజ్య రంగంలో భారత్ సంధించిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (Free Trade Agreement - FTA) దక్షిణాసియా రాజకీయల్లో ప్రకంపనలు రేపుతోంది. ఆసియా దేశాలైన పాకిస్థాన్, బంగ్లాదేశ్ ఈ ఒప్పందంపై తీవ్ర ఆగ్రహాంతో రగిలిపోతున్నాయి. తమకు వ్యతిరేకంగా పనిచేసే ఒక ఆర్థిక సవాల్ గా దీనిని చూస్తున్నాయి. యూరోపియన్ యూనియన్ (EU) మార్కెట్లో ఇప్పటివరకు ఈ
బంగారం మార్కెట్లో భూకంపం! పడిపోతున్న Gold ETF లు! ఇన్వెస్టర్లు ఇప్పుడు ఏం చేయాలి?
గత కొన్నాళ్లుగా రికార్డు స్థాయి లాభాలతో దూసుకుపోతున్న పసిడి పరుగుకు ఒక్కసారిగా బ్రేకులు పడ్డాయి. కేవలం రెండు మూడు రోజుల్లోనే బంగారం, వెండి ధరలు ఊహించని విధంగా కుప్పకూలాయి. ఈ ప్రభావం కమోడిటీ మార్కెట్పైనే కాకుండా గోల్డ్ ఈటీఎఫ్ (Gold ETF)ల పై కూడా గట్టిగా పడింది. కొన్ని ఫండ్స్ ఏకంగా 20 శాతం వరకు నష్టపోవడంతో
Data centers: ఇకపై గూగుల్, మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్లు మన ఊర్లోనే.. కేంద్ర మంత్రి సంచలన ప్రకటన!
భారతదేశాన్ని ప్రపంచ టెక్నాలజీ పటంలో అగ్రగామిగా నిలబెట్టే దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్.. టెక్నాలజీ రంగానికి భారీ ఊతాన్ని ఇచ్చింది. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, సెమీకండక్టర్ ఎకోసిస్టమ్ కోసం విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నారు.కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ చెప్పినట్లుగా.. రాబోయే రోజుల్లో
Cigarette: భారీగా పెరగనున్న సిగరెట్ ధరలు.. ఏయే బ్రాండ్ ఎంత పెరిగిందంటే..
మీకు స్మోకింగ్ అలవాటు ఉందా? అయితే మీ జేబుకు గట్టి దెబ్బ తగిలే రోజు వచ్చేసింది. కేంద్ర ప్రభుత్వం సిగరెట్లపై ఎక్సైజ్ డ్యూటీని పెంచుతూ తీసుకున్న నిర్ణయంతో మార్కెట్లో సిగరెట్ (Cigarette) ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. దాదాపు ఏడేళ్ల విరామం తర్వాత ప్రభుత్వం ఈ స్థాయిలో పన్నులను సవరించడం ఇదే తొలిసారి. ఈ కొత్త మార్పుల వల్ల
బంగారం ధరలు భారీగా తగ్గాయి.. కొనుగోలుకు ఇదే మంచి సమయం.. ఫిబ్రవరి 2, సోమవారం ధరలు ఇవే..
బంగారం ధరల తుఫాను ఎట్టకేలకు శాంతించింది. ధరల ర్యాలీకి బిగ్ బ్రేక్ పడింది. ఈ మధ్య కాలంలో నింగిని తాకిన పసిడి ధరలు నేలకు దిగి వచ్చాయి. డాలర్ విలువను పెంచేందుకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కీలక నిర్ణయం తీసుకోవడంతో బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. దీనికి తోడు సీఎంఈ గ్రూపు మార్జిన్ పెంపుదల చేపట్టడంతో ధరలు
బంగారం ధరల పెరుగుదలకు బ్రేక్.. కుప్పకూలిన పసిడి ధర.. ఇంకా ఢమాల్ అయ్యే ఛాన్స్..
ఫిబ్రవరి 2, సోమవారం ఉదయం ట్రేడింగ్లో MCXలో బంగారం ధరలు భారీగా పతనమయ్యాయి. ఇటీవల బలమైన ర్యాలీ తర్వాత పెట్టుబడిదారులు, వ్యాపారులు లాభాలను బుక్ చేసుకోవడం కొనసాగించగా, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి బలహీన సంకేతాలు రావడం, CME గ్రూప్ విలువైన లోహాలపై మార్జిన్ అవసరాలను పెంచడం ఈ పతనానికి ప్రధాన కారణాలుగా నిలిచాయి. గ్లోబల్ మార్కెట్లలో పెరిగిన
వెండి సునామికి బిగ్ బ్రేక్.. భారీగా పతనమైన సిల్వర్ ధరలు.. ఎంతలా దిగొచ్చాయంటే..
వెండి ధరల సునామికి బ్రేక్ పడింది. గత కొంత కాలం నుంచి కనివినీ ఎరుగని రీతిలో పెరిగిన ధరలు ఒక్కసారిగా కుప్పకూలాయి. జనవరి నెలలో వెండి ప్రియులను వణికించిన సిల్వర్ ధరలు నేల చూపులు చూశాయి. ధరలు మళ్లీ కిందకు దిగి రావడంతో కొనుగోలు దారులు పండగ చేసుకునే పరిస్థితి కనిపిస్తోంది. గత రెండు ట్రేడింగ్ సెషన్లలో
రైల్వే రంగానికి బడ్జెట్లో భారీగా కేటాయింపులు.. బుల్లెట్ ట్రైన్ల కోసమే రూ. 16 లక్షల కోట్లు..
Railway Budget 2026: 2026-27 కేంద్ర బడ్జెట్లో భారతీయ రైల్వేలకు భారీ ప్రాధాన్యత ఇచ్చారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. రైల్వేలలో మౌలిక సదుపాయాల అభివృద్ధిని ఆర్థిక వృద్ధికి కీలకంగా భావిస్తున్న కేంద్ర ప్రభుత్వం, ఈ రంగానికి వచ్చే ఆర్థిక సంవత్సరంలో రూ. 2.92 లక్షల కోట్లను కేటాయించినట్లు బడ్జెట్లో ప్రకటించింది. ఇది 2025-26 ఆర్థిక
Union Budget 2026:గత కొన్ని సంవత్సరాలుగా ప్రభుత్వ పెట్టుబడుల ఆధారిత వృద్ధి నమూనాలు విజయవంతంగా ముందుకు సాగుతున్నాయి.. 2026-27 కేంద్ర బడ్జెట్లో ప్రభుత్వ మూలధన వ్యయాన్ని మరింత పెంచడానికి స్పష్టమైన ప్రయత్నం జరిగింది. ఈ క్రమంలో మౌలిక సదుపాయాల ఆస్తుల సృష్టిపై మరింత దృష్టి పెట్టడం ముఖ్య లక్ష్యంగా ఈ బడ్జెట్ ఉంది. 2026-27 సంవత్సరానికి కేంద్రం
బంగారం ధర కుప్పకూలడానికి కారణమిదే.. డాలర్ విలువ పెంచేందుకు అమెరికా భారీ స్కెచ్..
గత వారం, బంగారం మరియు ఇతర విలువైన లోహాలు అత్యంత అస్థిరతను ఎదుర్కున్నాయి. అమెరికా ఫెడరల్ రిజర్వ్ తదుపరి ఛైర్మన్గా కెవిన్ వార్ష్ నామినేషన్, జెరోమ్ పావెల్ పదవీకాలం మేలో ముగియబోవడం వంటి అంశాలు మార్కెట్లలో తీవ్ర భయాన్ని పెంచాయి. ఈ అనిశ్చితి, ప్రత్యేకంగా బంగారం వంటి సురక్షిత లోహాలపై, రికార్డు స్థాయిలలో లాభాల స్వీకరణకు దారితీసింది.
Budget 2026: గోల్డ్ బాండ్ ఇన్వెస్టర్లకు షాక్.. ఏప్రిల్ నుంచి రూల్స్ మారుతున్నాయి!
బంగారం మీద పెట్టుబడి పెట్టే వారికి 'సావరీన్ గోల్డ్ బాండ్స్' (SGB) ఒక వరం లాంటివి. ఫిజికల్ గోల్డ్ కంటే వీటిలో రిస్క్ తక్కువ, పైగా ఏటా వడ్డీ కూడా వస్తుంది. అన్నిటికంటే ముఖ్యంగా, మెచ్యూరిటీ వరకు ఉంచుకుంటే వచ్చే లాభం మీద ఒక్క రూపాయి కూడా ఆదాయపు పన్ను కట్టక్కర్లేదు. కానీ, తాజాగా కేంద్ర ప్రభుత్వం
STT పన్ను అంటే ఏమిటి.. పెంపు ప్రకటన రాగానే మార్కెట్ ఒక్కసారిగా ఎందుకు కుప్పకూలింది..
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్లో ప్రకటించిన సెక్యూరిటీస్ లావాదేవీల పన్ను (STT) పన్ను ప్రభావంతో స్టాక్ మార్కెట్లు ఒక్కసారిగా కుప్పకూలాయి. Securities Transaction Tax పెంచుతున్నట్లు ప్రకటించడంతో మార్కెట్లు తీవ్ర నష్టాలతో ముగిసాయి. నిర్మలమ్మ సెక్యూరిటీస్ లావాదేవీల పన్ను 0.02 శాతం నుండి 0.05 శాతానికి పెంచుతున్నట్లు ప్రకటించడంతో మూలధన మార్కెట్లలో లావాదేవీలను సూచించే
భారత్ విస్తార్ పేరుతో రైతుల కోసం AI టెక్నాలజీ.. మోదీ సర్కారు డిజిటల్ ఇండియా ప్లాన్ ఇదే..
2026-27 కేంద్ర బడ్జెట్లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ భారతదేశ సేవల రంగంలో కొత్త సాంకేతిక విప్లవానికి దిశానిర్దేశం చేస్తూ ప్రత్యేకమైన చర్యలను ప్రకటించారు. దేశంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వంటి ఆధునిక సాంకేతికతలు విద్య, ఉపాధి, పరిశ్రమల అభివృద్ధి, సామాజిక రంగాల్లో కొత్త అవకాశాలను సృష్టిస్తాయని గుర్తించారు. దీని కోసం ప్రభుత్వం ఒక ఉన్నత స్థాయి
Budget 2026: పర్యాటక ప్రియులకు పండగే! ఏపీలో సరికొత్త ‘ఎకో-టూరిజం' ప్రాజెక్టులు!
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ (Budget 2026) ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగానికి కొత్త ఊపిరి పోసింది. రాష్ట్రాన్ని ప్రపంచ పర్యాటక మ్యాప్ లో నిలబెట్టేలా ముఖ్యంగా పులికాట్ సరస్సు, అరకు వ్యాలీ ప్రాంతాలకు భారీ కేటాయింపులు జరిగాయి. పర్యావరణహిత పర్యాటకాన్ని (Eco-Tourism) ప్రోత్సహించడం ద్వారా స్థానిక యువతకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా ఈ
Lakhpati Didi Scheme: 2026-27 ఆర్థిక సంవత్సరం కేంద్ర బడ్జెట్లో మహిళలకు ప్రాధాన్యత ఇచ్చారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించిన ప్రధాన నూతన పథకాలలో షీ-మార్ట్స్, లఖ్పతి దీదీ పథకాలు ఉన్నాయి, ఇవి మహిళలను కేవలం రుణాల మీద ఆధారపడే వ్యాపారులుగా కాకుండా, తమ స్వంత సంస్థల యజమానులుగా మారేలా ప్రోత్సహించడానికి రూపొందించబడ్డాయి. షీ-మార్ట్స్ పథకం,
శత్రు దేశాలకు చెక్.. రూ. 7.84 లక్షల కోట్లతో రక్షణ బడ్జెట్ 2026..
Defense Budget 2026: కేంద్ర ప్రభుత్వం ఆదివారం 2026-27 ఆర్థిక సంవత్సరానికి రక్షణ బడ్జెట్ను మొత్తం రూ. 7,84,678 కోట్లకు పెంచింది. ఇది గత సంవత్సరం రూ. 6,81,210 కోట్లకు (US$1.7 బిలియన్) కంటే గణనీయంగా ఎక్కువ. మొత్తం బడ్జెట్లో మూలధన వ్యయం కోసం రూ. 2,19,306 కోట్లు కేటాయించినట్లు ఆర్థిక మంత్రి తెలిపారు. అలాగే ఆదాయ
Gold: బంగారం, వెండి ధరలపై నిర్మలమ్మ కీలక నిర్ణయం! కొనేందుకు ఇదే మంచి సమయమా?
ప్రస్తుతం దేశమంతా బడ్జెట్ (Budget 2026) గురించే చర్చ జరుగుతోంది. అయితే ఈ బడ్జెట్ కంటే ముందే బంగారం, వెండి మార్కెట్లు ఒక్కసారిగా కుప్పకూలడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. గత కొన్ని రోజులుగా ఆకాశమే హద్దుగా పెరిగిన పసిడి ధరలు, బడ్జెట్ ముంగిట భారీగా దిగివచ్చాయి. ముఖ్యంగా హైదరాబాద్ లాంటి నగరాల్లో బంగారం ధరలలో కనిపిస్తున్న ఈ
Budget 2026: నిరుద్యోగులకు గుడ్ న్యూస్! ఆ రంగాల్లో 20 లక్షల ఉద్యోగాలు వచ్చేలా ప్లాన్!
కేంద్ర బడ్జెట్ 2026లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఒక సరికొత్త రంగానికి ప్రాణం పోశారు. అదే ఆరెంజ్ ఎకానమీ (Orange Economy). సృజనాత్మకత, కళలు, వినోదాన్ని ఆధారంగా చేసుకుని ఎదిగే ఈ ఆర్థిక వ్యవస్థను భారతదేశ కొత్త ఉద్యోగాల ఇంజిన్ గా ఆమె అభివర్ణించారు. ముఖ్యంగా యానిమేషన్, గేమింగ్ , విజువల్ ఎఫెక్ట్స్ (AVGC) రంగాల్లో
సామాన్యులకు, రైతులకు గుడ్ న్యూస్.. బడ్జెట్ 2026లో వారి కోసం ప్రత్యేక పథకాలు..
Budget 2026: భారతదేశం కొత్త సవాళ్లను ఎదుర్కుంటున్న సంగతి విదితమే.ఈ నేపథ్యంలోనే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ ఏడాది 2026-27 బడ్జెట్ ప్రవేశపెట్టారు. ప్రజల అంచనాలు, అభివృద్ధి దిశను ప్రతిబింబించే మార్గనిర్దేశాన్ని ఈ బడ్జెట్ లో ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్ ప్రధానంగా రైతుల ఆదాయాలను పెంచడంలో, గ్రామీణ ఉపాధి అవకాశాలను సృష్టించడంలో, మహిళలు, యువతకు
Budget 2026: ఈ బడ్జెట్తో సామాన్యుడికి లాభమా? నష్టమా? ఏవి చౌక.. ఏవి ప్రియం?
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు పార్లమెంటులో బడ్జెట్ (Budget 2026) ను ప్రవేశపెట్టారు. వరుసగా 9వ సారి బడ్జెట్ ప్రవేశపెట్టి ఆమె రికార్డు సృష్టించారు. ఈ బడ్జెట్లో ముఖ్యంగా మధ్యతరగతి ప్రజలు, విద్యార్థులు , రోగులకు మేలు చేసేలా కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పన్నుల సవరణ , కస్టమ్స్ డ్యూటీ మార్పుల వల్ల
ప్రపంచాధినేతగా భారత్.. బడ్జెట్ 2026లో మోదీ సర్కారు సంచలన నిర్ణయాలు..
Union Budget 2026 Highlights:మోడీ 3.0 పాలనలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తొమ్మిదవ సారి బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. ఇది ఆర్థిక వృద్ధి, ఉద్యోగ సృష్టి, రైతులు, పేదల శ్రేయస్సుకు ప్రధాన దృష్టి పెట్టిన యువశక్తి బడ్జెట్ గా నిలుస్తోంది. లోక్సభలో తన ప్రసంగాన్ని ప్రారంభిస్తూ మంత్రి.. భవిష్యత్ ఆర్థిక విధానాలపై స్పష్టమైన దిశను
టాక్స్ పేయర్లకు గుడ్ న్యూస్! అమల్లోకి రానున్న సింప్లిఫైడ్ ఐటీ చట్టం.. కొత్త స్లాబ్ల వివరాలివే!
భారతదేశ పన్నుల చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలుకాబోతోంది. బడ్జెట్ (Budget 2026) ప్రసంగంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆదాయపు పన్ను చట్టం 2025 (New Income Tax Act) గురించి కీలక ప్రకటన చేశారు. ఆరు దశాబ్దాల కాలం నాటి పాత చట్టం స్థానంలో వచ్చే ఈ కొత్త చట్టం ఏప్రిల్ 1 నుండి
హైదరాబాద్కు బిగ్ బూస్ట్.. ఏడు హై-స్పీడ్ రైళ్లు.. 20 కొత్త జాతీయ జల మార్గాలు..
కేంద్ర బడ్జెట్ 2026-27లో కేంద్ర విత్త మంత్రి నిర్మలా సీతారామన్ దేశ అభివృద్ధి, యువశక్తిని ప్రధాన కేంద్రము చేసుకుని మూడు కర్తవ్యాల పద్ధతిలో ఆరు కీలక రంగాలలో పెద్ద నిర్ణయాలను తీసుకున్నారు. బడ్జెట్లో ప్రధానంగా పర్యావరణపరంగా స్థిరమైన రవాణా, పట్టణ, ఆర్థిక కేంద్రాల అభివృద్ధి, పరిశ్రమల ప్రోత్సాహం, MSMEs మద్దతు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, దీర్ఘకాల భద్రత,
రూ. 40 వేల కోట్లుతో ISM 2.0.. గ్లోబల్ చిప్ తయారీ హబ్గా ప్రపంచ దేశాలకు భారత్ సవాల్
2026-27 బడ్జెట్లో భారత సెమీకండక్టర్ మిషన్ (ISM) 2.0ను రూ. 40 వేల కోట్ల వ్యయంతో ప్రారంభిస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఈ మిషన్ ప్రధానంగా దేశంలోని సెమీకండక్టర్ పర్యావరణ వ్యవస్థను బలోపేతం చేయడం, పరికరాలు, సామగ్రిని ఉత్పత్తి చేయడం, పూర్తి స్థాయి భారతీయ మేధో సంపత్తిని (IP) రూపొందించడం, సరఫరా గొలుసులను
Budget 2026: విదేశీ ప్రయాణీకులకు సూపర్ గిఫ్ట్! భారీగా తగ్గిన టీసీఎస్ (TCS) రేట్లు!
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ (Budget 2026) ప్రసంగంలో ప్రవాస భారతీయులకు (NRIs), విదేశీ ప్రయాణాలు చేసే వారికి ఊహించని శుభవార్త చెప్పారు. గతంలో విదేశీ టూర్ ప్యాకేజీలు, నగదు బదిలీలపై ఉన్న అధిక పన్ను భారాన్ని (TCS) భారీగా తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు. దీనివల్ల మధ్యతరగతి కుటుంబాలకు విదేశీ ప్రయాణాలు, విదేశాల్లో
నేటి టెక్నాలజీ ప్రపంచంలో సాఫ్ట్వేర్ ఎంత కీలకమో, హార్డ్వేర్ తయారీకి అవసరమైన 'రేర్ ఎర్త్ ఎలిమెంట్స్' (Rare Earth Elements - REE) అంతకంటే ముఖ్యం. బడ్జెట్ (Budget 2026) ప్రసంగంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆంధ్రప్రదేశ్ (AP) , తమిళనాడు (TN) రాష్ట్రాల్లో అంకితమైన 'రేర్ ఎర్త్ మినరల్ కారిడార్ల'ను ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రకటించారు.
Budget 2026: నిర్మలమ్మ 'కాంచీపురం' చీర వెనుక ఉన్న సందేశం ఇదేనా?
దేశమంతా బడ్జెట్ లెక్కల కోసం ఎదురుచూస్తుంటే.. సంస్కృతిని ప్రేమించే వారంతా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) కట్టుకున్న చీర గురించి ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. ప్రతి ఏటా బడ్జెట్ రోజున భారతదేశ నేతన్నల నైపుణ్యాన్ని ప్రపంచానికి చాటిచెప్పే సంప్రదాయాన్ని ఆమె ఈసారి కూడా కొనసాగించారు. తన రికార్డు స్థాయి 9వ బడ్జెట్ ప్రసంగం కోసం ఆమె
బంగారం, వెండి ధరలు భారీగా పతనం.. బడ్జెట్ ముందు సామాన్యులకు పండగే పండగ..
ఫిబ్రవరి 1 ఆదివారం నిర్వహించిన ప్రత్యేక లైవ్ ట్రేడింగ్ సెషన్లో భారత బులియన్ మార్కెట్ ఒక్కసారిగా కుదేలైంది. బడ్జెట్ 2026కు ముందు చోటుచేసుకున్న ఈ పరిణామంలో MCX బంగారం, వెండి ఫ్యూచర్స్ రెండూ 9 శాతం కంటే ఎక్కువగా పతనమయ్యాయి. ఈ పతనంతో బంగారం ధర 10 గ్రాములకు రూ.1.40 లక్షల కీలక స్థాయికి దిగువకు జారింది.
Budget 2026: దశాబ్దాల సంప్రదాయానికి స్వస్తి.. నిర్మలమ్మ ప్రసంగంలో భారీ మార్పు!
సాధారణంగా యూనియన్ బడ్జెట్ ప్రసంగం అంటే రెండు భాగాలుగా ఉంటుంది. పార్ట్-ఏ (Part A)లో ప్రభుత్వ పథకాలు, ఆర్థిక వివరాలు ఉంటాయి. పార్ట్-బి (Part B) లో కేవలం పన్నులకు (Tax) సంబంధించిన ప్రకటనలు మాత్రమే ఉంటాయి. కానీ, ఈ ఏడాది ప్రవేశపెట్టబోయే బడ్జెట్ (Budget 2026) లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ దశాబ్దాలుగా వస్తున్న
బడ్జెట్ ప్రసంగంలో కీలక మలుపు.. Part Bలో దేశ ఆర్థిక భవిష్యత్ కథనం
కేంద్ర బడ్జెట్ 2026లో ఈసారి Part B కి ప్రాధాన్యం దక్కనుందని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు. సాధారణంగా బడ్జెట్ ప్రసంగంలో Part Aలోనే ప్రభుత్వ విధానాలు, ఖర్చుల ప్రణాళికలు, సంక్షేమ పథకాలు, ఆర్థిక అంచనాలు ఉంటాయి. Part B ను ఎక్కువగా పన్ను సవరణలు, సాంకేతిక మార్పులు, చట్టపరమైన అంశాలకు మాత్రమే పరిమితం చేసే సంప్రదాయం ఇప్పటివరకు
Trump: బడ్జెట్ ముందే ట్రంప్ సంచలనం: భారత్ ఆ దేశం నుండే చమురు కొనాలి.. లేదంటే?
భారతదేశం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న కేంద్ర బడ్జెట్ 2026 ప్రవేశపెట్టడానికి కొద్ది గంటల ముందే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ఒక భారీ ప్రకటన చేశారు. భారత్ ఇకపై ఇరాన్ నుండి చమురు కొనడానికి బదులుగా వెనిజులా నుండి కొనుగోలు చేయబోతోందని ఆయన ప్రకటించడం అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారింది. ఫ్లోరిడా వెళ్లే క్రమంలో
సిగరెట్ ప్రియులకు బ్యాడ్ న్యూస్: ఫిబ్రవరి 1 నుండి భారీగా పెరగనున్న ధరలు!
కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ వేళ సామాన్యుడి ఆరోగ్యంతో పాటు ఆదాయంపై కూడా దృష్టి సారించింది. ఫిబ్రవరి 1, 2026 నుంచి దేశవ్యాప్తంగా సిగరెట్లు, పొగాకు ఉత్పత్తులు , పాన్ మసాలా ధరలను పెంచబోతోంది. ఈ మేరకు ప్రభుత్వం కొత్త ఎక్సైజ్ డ్యూటీ (Excise Duty) నిర్మాణాన్ని అమల్లోకి తెచ్చింది. సమాజానికి హాని కలిగించే 'సిన్ గుడ్స్' (Sin
LPG: మీ జేబుకు చిల్లు పడాల్సిందే: గ్యాస్ సిలిండర్ ధర భారీగా పెంపు.. తాజా వివరాలివే!
దేశవ్యాప్తంగా సామాన్యులందరూ ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న బడ్జెట్ 2026 రోజునే ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ఊహించని షాక్ ఇచ్చాయి. ప్రతి నెల ఒకటో తేదీన చమురు సంస్థలు గ్యాస్ ధరలను సమీక్షిస్తుంటాయి. అయితే, ఈసారి ఫిబ్రవరి 1న కమర్షియల్ ఎల్పిజి (LPG) సిలిండర్ల ధరను భారీగా పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. దీనివల్ల సామాన్యులపై నేరుగా కాకపోయినా పరోక్షంగా
బంగారం, వెండి ధరలు మెగా క్రాష్.. ర్యాలీ కథ కంచికి.. కొనుగోలుపై కీలక సూచన చేస్తున్న ఆర్థిక నిపుణులు..
జనవరి 31, 2026 నాటికి ప్రపంచ విలువైన లోహాల మార్కెట్లో ఒక్కసారిగా మెగా క్రాష్ చోటుచేసుకుంది. ఇప్పటి వరకు చరిత్రాత్మక గరిష్ఠ స్థాయిల వద్ద ట్రేడైన బంగారం, వెండి ధరలు ఒక్క రోజులోనే గణనీయంగా పడిపోవడం పెట్టుబడిదారులను ఆశ్చర్యానికి గురిచేసింది. దేశీయ మార్కెట్ MCXలో 10 గ్రాముల బంగారం ధర రూ.1,50,849కి తగ్గగా,.. వెండి ధర కిలోకు
దేశ ఆర్థిక భవిష్యత్తుకు దిశానిర్దేశం చేసే కేంద్ర బడ్జెట్ 2026ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నారు. గ్లోబల్ ఆర్థిక అనిశ్చితులు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, ధరల ఒత్తిళ్ల మధ్య ఈ బడ్జెట్ రూపొందించారు. ఒకవైపు ఆర్థిక క్రమశిక్షణను కాపాడుతూ, మరోవైపు సామాన్యుడికి ఊరటనివ్వడమే ఈ బడ్జెట్ ప్రధాన లక్ష్యంగా కనిపిస్తోంది.ఈ బడ్జెట్లో ఉద్యోగాల సృష్టి,
Budget 2026: భారత్ చేతిలో అద్భుత నిధి.. కానీ తాళం చైనా దగ్గర! అందుకే బడ్జెట్లో మాస్టర్ ప్లాన్!
భారతదేశం ప్రస్తుతం ప్రపంచ టెక్నాలజీ పటంలో ఒక వెలుగు వెలుగుతోంది. కానీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), సెమీకండక్టర్లు , ఎలక్ట్రిక్ వాహనాల రంగంలో మనం అగ్రస్థానానికి చేరుకోవాలంటే కేవలం సాఫ్ట్వేర్ నైపుణ్యం సరిపోదు. వీటికి వెన్నెముకగా నిలిచే 'రేర్ ఎర్త్ ఎలిమెంట్స్' (Rare Earth Elements - REE) విషయంలో మనం స్వయం సమృద్ధి సాధించాలి. అందుకే
Budget 2026: దేశమంతా ఒకే రూల్.. ఒకే పరీక్ష! విద్యార్థుల తలరాతను మార్చబోతున్న ప్లాన్ ఇదే!
భారతదేశంలో విద్యార్థుల భవిష్యత్తును నిర్ణయించే పోటీ పరీక్షల తీరు మారబోతోందా? అంటే అవుననే సమాధానాలు వస్తున్నాయి. లక్షలాది మంది విద్యార్థులు ఎదురుచూస్తున్న బడ్జెట్ (Budget 2026) లో విద్యా రంగానికి సంబంధించి భారీ మార్పులు చోటుచేసుకోనున్నాయి. ముఖ్యంగా వన్ నేషన్, వన్ ఎగ్జామ్ అనే నినాదం ఇప్పుడు గట్టిగా వినిపిస్తోంది. కేవలం సీట్ల సంఖ్యను పెంచడం మాత్రమే
ప్యాకేజీ ఏమో కొండంత.. చేతికి వచ్చేది గోరంత! ఆఫర్ లెటర్లలో కంపెనీలు దాచే అసలు రహస్యాలివే!
నేటి పోటీ ప్రపంచంలో ఉద్యోగం సంపాదించడం ఒక ఎత్తు అయితే.. చేతికి వచ్చే జీతం ఎంత అని అర్థం చేసుకోవడం మరో ఎత్తు. ముఖ్యంగా కొత్తగా కెరీర్ ప్రారంభించే యువతకు (Freshers) కంపెనీలు ఇచ్చే భారీ ఆఫర్ లెటర్లు చూస్తుంటే కళ్లు బైర్లు కమ్మడం ఖాయం. కానీ, పేపర్ మీద కనిపించే ఆకర్షణీయమైన ఫిగర్కు, మీ బ్యాంకు
Budget 2026: ఒకప్పుడు జేబులను ఖాళీ చేసి, ఆపై నోట్ల వర్షం కురిపించిన ఆ బడ్జెట్ గురించి తెలుసా?
భారతదేశ ఆర్థిక చరిత్రలో బడ్జెట్ అనేది కేవలం అంకెల గారడీ మాత్రమే కాదు, అది దేశ గమనాన్ని మార్చిన ఒక దిక్సూచి. కొన్ని బడ్జెట్లు సామాన్యులకు ఊరటనిస్తే.. మరికొన్ని కఠిన నిర్ణయాలతో మనల్ని ఆలోచింపజేశాయి. అయితే మొత్తం భారతదేశ చరిత్రలో ముఖ్యంగా రెండు బడ్జెట్లు మాత్రం దేశ గమనాన్నే మార్చాయి. ఒకటి సంక్షోభంలో పుట్టిన 'బ్లాక్ బడ్జెట్',
బడ్జెట్ 2026 : 5 రాష్ట్రాల పైనే మోదీ సర్కారు ఫోకస్.. ఆ రెండు రాష్ట్రాలకు మాత్రం భారీగా నిధులు..
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న ఉదయం 11 గంటలకు లోక్సభలో వరుసగా తన తొమ్మిదో కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. ఈ బడ్జెట్ ద్వారా ప్రభుత్వ ఆదాయ వనరులు, వ్యయ ప్రాధాన్యతలు మాత్రమే కాకుండా, రాబోయే ఆర్థిక సంవత్సరంలో దేశం ఏ దిశగా ప్రయాణించబోతోందన్న దానిపై స్పష్టమైన సంకేతాలు ఇవ్వనుంది. ముఖ్యంగా ఈ ఏడాది
బడ్జెట్ 2026లో ఆటో రంగం దారెటు..ఈవీ వాహనాలపై మోదీ సర్కారు వ్యూహం ఫలిస్తుందా..
ప్రతి ఏడాది లాగే ఈ సంవత్సరం కూడా ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో కేంద్ర బడ్జెట్ 2026 ను ప్రవేశపెట్టనున్నారు. ఈ బడ్జెట్పై దేశవ్యాప్తంగా సామాన్య ప్రజల నుంచి పారిశ్రామిక వర్గాల వరకు భారీ అంచనాలు నెలకొన్నాయి. ముఖ్యంగా ఆర్థిక వృద్ధి, ఉపాధి సృష్టి, ద్రవ్యోల్బణ నియంత్రణ, పెట్టుబడుల ప్రోత్సాహం వంటి
Khaby Lame: నోరు మెదపకుండానే రూ. 8,000 కోట్లు! ఖాబీ లేమ్ సంచలన డీల్.. అసలు విషయం ఇదీ!
ఇంటర్నెట్ ప్రపంచంలో ఖాబీ లేమ్ (Khaby Lame) పేరు తెలియని వారు ఉండరు. ఎటువంటి డైలాగులు లేకుండా.. కేవలం తన ముఖ కవళికలు , చేతి సైగలతో ప్రపంచాన్ని నవ్వించిన ఈ టిక్ టాక్ స్టార్.. ఇప్పుడు టెక్నాలజీ ప్రపంచంలో ఒక భారీ సంచలనానికి తెరలేపారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాయంతో తనకంటూ ఒక 'డిజిటల్ ట్విన్'
బంగారం ధరలు చుక్కలను తాకుతున్నాయి. సామాన్యుడు బంగారం కొనుగోలు చేయాలంటేనే వణికిపోయే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ధరలు అందనంత ఎత్తుకు వెళ్లాయి. ఈ నేపథ్యంలో అందరి మదిలో ఓ ప్రశ్న ఉదయిస్తోంది. అదేంటంటే.. బంగారం ధరలను ఎవరు నిర్ణయిస్తారు. మార్కెట్లు, కేంద్ర బ్యాంకులు, వ్యాపారుల పాత్ర ఏమైనా ఉందా.. ఈ స్థాయిలో పెరుగుదల వెనుక ఉన్న మతలబు ఏంటి
Gold rates: భారీగా పడిపోయిన బంగారం ధరలు.. కొనడానికి ఇదే మంచి సమయమా?
గడచిన కొన్ని రోజులుగా రాకెట్లా దూసుకుపోయిన బంగారం ధరలు (gold rates) ఒక్కసారిగా నేలచూపులు చూశాయి. పసిడి ప్రేమికులకు, ఇన్వెస్టర్లకు ఇది ఊహించని షాక్ అనే చెప్పాలి. శుక్రవారం జరిగిన ట్రేడింగ్ లో బంగారం , వెండి ధరలు అత్యంత వేగంగా పతనమయ్యాయి. కేవలం ఒక్క రోజులోనే బంగారం ధర వేలల్లో తగ్గడం చూస్తుంటే.. మార్కెట్లో ఏదో
New rules: ఫిబ్రవరి 1 నుంచి ఈ 5 పనులు చేయకపోతే మీ జేబుకు చిల్లే.. వెంటనే చెక్ చేసుకోండి!
సాధారణంగా ప్రతి నెల ఒకటో తేదీ వచ్చిందంటే చాలు ఏదో ఒక మార్పు జరుగుతూనే ఉంటుంది. కానీ, ఈసారి రాబోయే ఫిబ్రవరి 1 చాలా ప్రత్యేకం. ఎందుకంటే.. దేశ చరిత్రలోనే తొలిసారిగా ఆదివారం నాడు కేంద్ర బడ్జెట్ (Budget 2026) ప్రవేశపెట్టబోతున్నారు. అయితే కేవలం బడ్జెట్ మాత్రమే కాదు, మీ దైనందిన జీవితాన్ని ప్రభావితం చేసే మరికొన్ని
Budget 2026: అద్దె కట్టే వారికి వరంలా మారనున్న కేంద్ర బడ్జెట్.. ఇక లోన్లు రావడం కూడా ఈజీ!
మన దేశంలో సొంత ఇల్లు కొనడం అనేది ఒక కల. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఉద్యోగ రీత్యా ఒక నగరం నుండి మరో నగరానికి మారే వారి సంఖ్య పెరుగుతోంది. అందుకే ఇప్పుడు అందరి చూపు 'రెంటల్ హౌసింగ్' (అద్దె ఇళ్లు) పై పడింది. మరికొద్ది రోజుల్లో రాబోతున్న బడ్జెట్ (Budget 2026) పై సామాన్యుల నుండి
కుప్పకూలిన బంగారం ధరలు.. ఈ రోజు తగ్గుదల చూస్తే ఎగిరి గంతేయాల్సిందే.. జనవరి 31, శనివారం ధరలు ఇవే..
బంగారం, వెండి ధరలు కుప్పకూలాయి. నిన్న భారీగా తగ్గిన ధరలు నేడు కూడా అదే స్థాయిలో పతనమయ్యాయి. చికాగో మర్కంటైల్ ఎక్స్ఛేంజ్ (CME)లో మార్జిన్ పెంపు ఊహాగానాలు అంతర్జాతీయంగా బంగారం, వెండి మార్కెట్లను కుదిపేశాయి. మార్కెట్లలో తీవ్ర స్థాయిలో లాభాల బుకింగ్ ప్రారంభం కావడంతో విలువైన లోహాలపై ఒత్తిడి పెరిగింది. దీంతో ధరలు ఒక్కసారిగా నేల చూపులు
గత కొద్ది రోజుల నుంచి చుక్కలు చూపిస్తున్న బంగారం, వెండి ధరలకు ఎట్టకేలకు బ్రేక్ పడింది. బంగారం-వెండి ధరలకు భారీ షాక్ తగిలింది. సామాన్యులు ఊపిరి పీల్చుకునే పరిస్థితి కనిపించింది. దీనికి ప్రధాన కారణం ఏంటంటే..చికాగో మర్కంటైల్ ఎక్స్ఛేంజ్ (CME)లో మార్జిన్ పెంపు ఊహాగానాలు ప్రపంచ కమోడిటీ మార్కెట్లను ఒక్కసారిగా కుదిపేశాయి. ఈ పరిణామంతో శుక్రవారం బంగారం,
ప్రపంచానికి పెద్దన్నగా మారబోతున్న భారత్.. తోడుగా వస్తున్న చైనా.. అమెరికాలో తీవ్ర ఆందోళన..
అంతర్జాతీయ రాజకీయ, ఆర్థిక వ్యవస్థ శరవేగంగా మారుతున్న తరుణంలో అమెరికా ఇకపై ప్రపంచాన్ని ఏకపక్షంగా నడిపించే శక్తి కాదనే వాస్తవం మరింత స్పష్టమవుతోంది. భారత్, చైనా కేంద్రంగా ఒక కొత్త ప్రపంచ క్రమం (New World Order) రూపుదిద్దుకుంటోందన్న అభిప్రాయం వాషింగ్టన్ పాలసీ వర్గాల్లో ఆందోళనకు దారి తీస్తోంది. ముఖ్యంగా భారతదేశంపై అమెరికా విధించిన సుంకాలు ఆశించిన
బడ్జెట్ ముందు శుభవార్త.. భారత్ ఫారెక్స్ నిల్వల్లో రికార్డు పెరుగుదల..రూపాయికి బలం
జనవరి 23తో ముగిసిన వారంలో భారతదేశ విదేశీ మారక నిల్వలు భారీగా పెరిగి రికార్డు స్థాయికి చేరాయి. ఆ వారం నిల్వలు 8.053 బిలియన్ డాలర్లు పెరగడంతో.. మొత్తం విదేశీ మారక నిల్వలు 709.413 బిలియన్ డాలర్లకు చేరుకున్నట్లు భారత రిజర్వ్ బ్యాంక్ (RBI) శుక్రవారం విడుదల చేసిన తాజా డేటా వెల్లడించింది. ఇది భారత్ ఆర్థిక
బంగారం ధరల పెరుగుదలపై అంతర్జాతీయ బ్యాంక్ JPMorgan కీలక హెచ్చరిక.. పసిడి ర్యాలీపై షాకింగ్ న్యూస్..
ప్రపంచ బంగారం మార్కెట్ ప్రస్తుతం ఒక అసాధారణ దశలోకి ప్రవేశించింది. సాధారణంగా నెలలు లేదా సంవత్సరాలు పట్టే ధరల పెరుగుదల, ఈసారి కేవలం నాలుగు ట్రేడింగ్ రోజుల్లోనే దాదాపు 10 శాతం ఎగసింది. ఫలితంగా బంగారం ఔన్సు ధర సుమారు 5,600 డాలర్ల స్థాయికి చేరింది. ఈ అకస్మాత్తు ర్యాలీ అంతర్జాతీయ మార్కెట్లను ఆశ్చర్యానికి గురి చేయడంతో
ICICI క్రెడిట్ కార్డు యూజర్లకు బ్యాడ్ న్యూస్.. ఫిబ్రవరి 1 నుంచి ఆ ఆఫర్లు కట్!
ప్రముఖ ప్రైవేట్ రంగ బ్యాంక్ ICICI బ్యాంక్ తన క్రెడిట్ కార్డ్ వినియోగదారులకు షాక్ ఇచ్చింది. ఫిబ్రవరి 1, 2026 నుండి తమ క్రెడిట్ కార్డ్ (ICICI credit card) నిబంధనలలో కీలక మార్పులు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ మార్పుల వల్ల ఇప్పటివరకు వినియోగదారులు పొందుతున్న ఉచిత ప్రయోజనాలు తగ్గిపోవడమే కాకుండా.. కొన్ని రకాల లావాదేవీలపై అదనపు
Budget 2026: పెన్షన్ రూల్స్ మారబోతున్నాయా? రిటైర్మెంట్ తర్వాత గ్యారెంటీ ఆదాయం వచ్చేలా ప్లాన్?
భారతదేశంలో ఉద్యోగుల రిటైర్మెంట్ భద్రతను మెరుగుపరిచే దిశగా బడ్జెట్ (Budget 2026) లో కీలక నిర్ణయాలు వెలువడే అవకాశం ఉంది. ఇటీవలే ఎస్బీఐ రీసెర్చ్ (SBI Research) తన 'ప్రిల్యూడ్ టు యూనియన్ బడ్జెట్ 2026-27' నివేదికలో పెన్షన్ రంగానికి సంబంధించి సంచలన సిఫార్సులను చేసింది. ముఖ్యంగా ఏప్రిల్ 1, 2025 నుంచి అమలులోకి వచ్చిన యూనిఫైడ్
Redmi Note 15 Pro: శాంసంగ్, వివోలకు చెక్ పెడుతూ.. షావోమి కొత్త సిరీస్! ఫోన్ హైలైట్స్ ఇవే!
భారతీయ స్మార్ట్ఫోన్ మార్కెట్లో 'నోట్' సిరీస్ అంటే ఒక ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. ఆ క్రేజ్ను మరో స్థాయికి తీసుకెళ్తూ, షావోమి సబ్-బ్రాండ్ రెడ్మీ తన సరికొత్త రెడ్ మీ నోట్ 15 సిరీస్ ను దించింది. రెడ్ మీ నోట్ 15 ప్రో (Redmi Note 15 Pro) , ప్రో ప్లస్ మోడళ్లను జనవరి
Budget 2026: క్రిప్టో ఇన్వెస్టర్లకు గుడ్ న్యూస్? 30% భారీ పన్ను భారం తగ్గబోతోందా!
భారతదేశంలో క్రిప్టోకరెన్సీ లేదా వర్చువల్ డిజిటల్ అసెట్స్ (VDA) పట్ల క్రేజ్ రోజురోజుకూ పెరుగుతోంది. అయితే ప్రస్తుతం ఉన్న కఠినమైన పన్ను నిబంధనలు ఇన్వెస్టర్ల ఉత్సాహంపై నీళ్లు చల్లుతున్నాయి. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టబోయే బడ్జెట్ (Budget 2026) పై దేశీయ క్రిప్టో ఎకో సిస్టమ్ భారీ ఆశలు పెట్టుకుంది. ప్రస్తుతం ఉన్న 30 శాతం
రూ. 16 వేల కోట్లతో రాయ్పూర్–విశాఖపట్నం కారిడార్.. పూర్తిగా మారిపోనున్న వైజాగ్ రూపురేఖలు..
భారత జాతీయ రహదారి అథారిటీ (NHAI) ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన రాయ్పూర్-విశాఖపట్నం ఆర్థిక కారిడార్ దేశ మౌలిక సదుపాయాల రంగంలో కీలక మైలురాయిగా నిలవనుంది. మొత్తం 464 కిలోమీటర్ల పొడవుతో రూపొందుతున్న ఈ కారిడార్లో 125 కిలోమీటర్లు ఛత్తీస్గఢ్ రాష్ట్రం గుండా వెళ్తుండటం విశేషంగా చెప్పుకోవచ్చు. ఇది ఛత్తీస్గఢ్లో నిర్మించబడుతున్న మొట్టమొదటి 6-లేన్ల యాక్సెస్-నియంత్రిత ఆర్థిక కారిడార్
FASTag వినియోగదారులకు అలర్ట్.. ఫిబ్రవరి 1 నుంచి కొత్త రూల్స్.. కీలక మార్పు గురించి తెలుసుకోండి..
ఫాస్టాగ్ను ఉపయోగిస్తున్న వాహనదారులకు అలర్ట్ న్యూస్.. ఫిబ్రవరి 1 నుంచి FASTag నియమాలు మారబోతున్నాయి. ఈ మార్పులు ప్రత్యక్షంగా ప్రైవేట్ వాహన యజమానులపై ప్రభావం చూపనున్నాయి. నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) కొత్త మార్గదర్శకాలను అమలు చేయనుంది. ముఖ్యంగా, కార్లు, జీపులు, వ్యాన్ల కోసం జారీ చేసే కొత్త FASTagలకు సంబంధించి KYV (Know
Budget 2026: మీ మొబైల్లోనే బడ్జెట్ రిపోర్ట్.. ఒక్క క్లిక్తో పూర్తి వివరాలు పొందే మార్గం ఇదే!
భారతదేశ ఆర్థిక భవిష్యత్తును నిర్ణయించే బడ్జెట్ (Budget 2026) కు సమయం ఆసన్నమైంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1, ఆదివారం నాడు పార్లమెంటులో 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. ఒక దశాబ్దం తర్వాత ఆదివారం నాడు బడ్జెట్ ప్రవేశపెట్టడం ఇదే మొదటిసారి. అంతేకాకుండా నిర్మలా సీతారామన్ కు ఇది
భవిష్యత్ బంగారంగా రాగి.. రికార్డు స్థాయిలో పెరిగిన కాపర్ ధరలు..పెట్టుబడిపై నిపుణులు కీలక అప్డేట్..
ఇటీవల ప్రపంచ కమోడిటీ మార్కెట్లలో ఊహించని మార్పు కనిపిస్తోంది. బంగారం, వెండి ధరలు రికార్డు స్థాయిలను తాకుతున్న వేళ ఇప్పుడు వాటి సరసన రాగి (Copper) కూడా చేరింది. ఒకప్పుడు పెట్టుబడిదారులు పెద్దగా పట్టించుకోని ఈ లోహం.. నేడు భవిష్యత్ బంగారంగా పిలుస్తున్నారు. రాబోయే దశాబ్దాల్లో గ్రీన్ ఎనర్జీ, ఎలక్ట్రిక్ వాహనాలు, డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కీలకంగా మారనున్న
Budget 2026: కరెంట్ కష్టాలకు శాశ్వత పరిష్కారం.. మోదీ సర్కార్ మాస్టర్ ప్లాన్ రెడీ!
భారతదేశం ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా దూసుకుపోతోంది. అయితే ఈ అభివృద్ధికి విద్యుత్ అనేది ప్రధాన ఇంధనంగా ఉండబోతోంది. అందుకే పర్యావరణ మార్పుల నేపథ్యంలో మనం బొగ్గు వంటి శిలాజ ఇంధనాలపై ఆధారపడటం తగ్గించి, సౌర (Solar), పవన (Wind) ఇంధనాల వైపు మళ్లాల్సి ఉంది. ఈ క్రమంలో రాబోయే బడ్జెట్
సిల్వర్ పతనం స్టార్ట్.. భారీ ర్యాలీ తర్వాత నేలకు దిగొస్తున్న ధరలు.. నిపుణులు కీలక సూచన ఏంటంటే..
ప్రపంచ విలువైన లోహాల మార్కెట్లో వెండి ధరలు కొత్త చరిత్రను సృష్టిస్తున్నాయి. శుక్రవారం భారత మార్కెట్లో స్పాట్ సిల్వర్ గ్రాముకు రూ. 15 తగ్గి రూ. 415 వద్ద ట్రేడ్ అవుతోంది. 100 గ్రాముల వెండి ధర రూ. 4, 15,000 గా నమోదైంది. జనవరి ప్రారంభంలో 100 గ్రాములు రూ. 2, 56,000గా ఉన్న వెండి
gold: యాదగిరిగుట్ట ఖజానాలో గోల్డ్ గోల్మాల్.. స్వామివారి బంగారు నాణేలు ఏమాయ్యాయి?
తెలంగాణలోని అత్యంత ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి ఆలయం ఇప్పుడు ఒక భారీ ఆర్థిక వివాదంలో చిక్కుకుంది. భక్తులు ఎంతో భక్తితో సమర్పించిన బంగారం (gold) తో తయారు చేసిన నాణేలు ఆలయ ఖజానా నుంచి మాయమయ్యాయి. తాజాగా వెలుగు చూసిన ఈ ఉదంతం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఈ అక్రమాలు తాజాగా జరిగిన
డాలర్ సామ్రాజ్యానికి చెక్.. భారత్ చేతుల్లోకి బ్రిక్స్ పగ్గాలు! సరికొత్త డిజిటల్ విప్లవం మొదలైందా?
ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో పెను మార్పులు సంభవించబోతున్నాయి. ఇప్పటి వరకు అంతర్జాతీయ వాణిజ్యంలో అమెరికా డాలర్ హవా నడుస్తోంది. కానీ, ఇప్పుడు BRICS (బ్రిక్స్) దేశాలు ఈ గుత్తాధిపత్యానికి ముగింపు పలకాలని గట్టిగా నిర్ణయించుకున్నాయి. ముఖ్యంగా ఈ ఏడాది భారత్ ఆతిథ్యం ఇవ్వబోతున్న బ్రిక్స్ సమ్మిట్లో 'డిజిటల్ పేమెంట్ సిస్టమ్' ఒక సంచలనంగా మారబోతోంది.
Trump: వడ్డీ రేట్లపై భారీ బాంబు పేల్చనున్న ట్రంప్.. ఆ కొత్త వ్యక్తి ఎంట్రీతో మార్కెట్లలో ప్రకంపనలు!
అమెరికా ఆర్థిక వ్యవస్థలో ఇప్పుడు ఒకటే చర్చ.. తర్వాతి 'ఫెడ్ రిజర్వ్' బాస్ ఎవరు? అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) తనదైన శైలిలో సస్పెన్స్ ను పెంచుతూ, కొత్త ఫెడరల్ రిజర్వ్ ఛైర్మన్ పేరును ప్రకటించడానికి సిద్ధమయ్యారు. ప్రస్తుత సమాచారం ప్రకారం, మాజీ ఫెడ్ గవర్నర్ కేవిన్ వార్ష్ (Kevin Warsh) పేరు దాదాపు ఖరారైనట్లు
అమెరికాలో ప్రధాన స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయి. దీనికి ప్రధాన కారణం ఏంటంటే బంగారం, వెండి ధరల్లో ఒక్కసారిగా భారీ పతనం చోటు చేసుకోవడం అని చెప్పవచ్చు. వాల్ స్ట్రీట్స్ మార్కెట్లో ట్రేడింగ్ సెషన్ ప్రారంభంలో బంగారం, వెండి మార్కెట్లు భారీ అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. బంగారం ధరలు ఒక్కసారిగా దాదాపు 8 శాతం వరకు పడిపోవడం మార్కెట్లను
బంగారం ధరల పెరుగుదల కల్లోలం.. మాంద్యం అంచున ప్రపంచ ఆర్థిక వ్యవస్థ.. పెట్టుబడిదారుల్లో తీవ్ర ఆందోళన..
జనవరి 2026లో బంగారం ధరలు ఔన్సుకు 5,300 డాలర్లు నుంచి 5,500 డాలర్లు దాటడంతో అంతర్జాతీయ మార్కెట్లు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డాయి. ప్రపంచ మార్కెట్లలో విశ్లేషకులు, బ్రోకర్లు దీన్ని అత్యంత బలమైన ర్యాలీగా చూస్తున్నారు. అయితే ఈ ర్యాలీ సాధారణ లాభం కోసం కాదు. ఇది ఓ భయంతో కూడినట్లుగా కనిపిస్తోంది. అనిశ్చితితో పాటుగా ప్రపంచ ఆర్థిక
Bengaluru: బెంగళూరులో పాత అపార్ట్మెంట్ల కథ ముగిసిందా? కొత్త చట్టంతో భారీ మార్పులు!
బెంగళూరు.. దేశంలోనే బెస్ట్ మెట్రో పాలిటర్ సిటీల్లో ఒకటి. గత ఎన్నో ఏళ్లుగా ఈ నగరం అపార్ట్మెంట్ సంస్కృతికి కేరాఫ్ అడ్రస్ గా ఉంటోంది. అయితే గార్డెన్ సిటీలో ప్రస్తుతం ఒక కొత్త సమస్య తలెత్తుతోంది. నగరంలోని 'సెంట్రల్ బిజినెస్ డిస్ట్రిక్ట్' (CBD) , మల్లేశ్వరం వంటి ప్రాంతాల్లో 30 నుండి 40 ఏళ్ల నాటి పాత
బిజినెస్లో సక్సెస్ కావాలా? అయితే జెఫ్ బెజోస్ చెప్పిన ఈ చేదు నిజం తెలుసుకోండి!
ప్రస్తుతం ప్రపంచంలోనే మూడవ అత్యంత సంపన్న వ్యక్తిగా ఉన్న జెఫ్ బెజోస్ (Jeff Bezos).. ఇటీవల జరిగిన 'న్యూయార్క్ టైమ్స్ డీల్బుక్ సమ్మిట్' లో తన దైనందిన జీవితం, పని పట్ల తనకున్న దృక్పథం గురించి మనసు విప్పి మాట్లాడారు. చాలామంది యువత కాలేజీ పూర్తికాగానే తమకు వచ్చే ఉద్యోగం 100 శాతం వినోదంగా, ఎంజాయ్మెంట్ తో

28 C