AI: ఏఐపై కంపెనీలకు మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదేళ్ల హెచ్చరిక..
ప్రపంచంలో ఏఐ విప్లవంతో చాలా మార్పులు వస్తున్నాయి. చాలా కంపెనీలు ఏఐ వైపు అడుగులు వేస్తున్నాయి. చాలా కంపెనీలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను వాడుతున్నాయి. ఏఐ వాడుతున్న కంపెనీలకు మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదేళ్ల స్పందించారు. ఏఐ వాడుతున్న కంపెనీలు డబ్బు మాత్రమే ఖర్చు చేయడం లేదని.. వారికి తెలియకుండానే తమ సంస్థ సంస్థాగత జ్ఞానాన్ని కూడా
TCS: టీసీఎస్ ఉద్యోగులకు షాక్.. వారికి ఈసారి ఆ ఛాన్స్ లేనట్లే..!
టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(TCS) ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) పై దృష్టి సారిస్తోంది. ఇందుకు సంబంధించి ఇప్పటికే కొన్ని నిర్ణయాలు కూడా తీసుకుంది. ఏఐ నిపుణులను నియమించుకుంటామని ప్రకటించింది. ఇందుకోసం భారీ ఖర్చు చేయనుంది. అయితే ప్రస్తుతం సంస్థలో పని చేస్తున్న ఉద్యోగులకు సంబంధించి ప్రమోషన్లు ఈసారి లేనట్లేనని తెలుస్తోంది. ఆ కంపెనీ ఉద్యోగుల పదోన్నతుల ప్రక్రియపై ఇంకా
ఆగస్టులో బంగారం ధరలు మళ్లీ పెరుగుతాయా.. హార్ముజ్ జలసంధి మూసివేత, యుద్ధ ప్రభావం పసిడిపై ఎలా ఉంటుంది..
అంతర్జాతీయ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు జూలై 1 తర్వాత అత్యంత కనిష్ట స్థాయికి పడిపోయాయి.. అక్కడి నుండి పైకి రాలేక బలహీనంగా ట్రేడ్ అవుతున్నాయి. ఇక అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్పై నౌకాదళ దిగ్బంధనాన్ని పునరుద్ధరిస్తున్నట్లు ప్రకటించడంతో చమురు ధరలు విపరీతంగా పెరిగాయి. ఈ పరిణామం ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణ ఆందోళనలను మళ్లీ పెంచడమే కాకుండా,
పసిడి మెరుపుల మధ్య వజ్రాలు తన ఆకర్షణను కోల్పోతున్నాయి. ఒకప్పుడు రారాజుగా వెలుగొందిన వజ్రం నేడు బంగారం చేతిలో చిక్కి చిక్కి విలవిలలాడుతోంది. కంపెనీలు మూసివేత దిశగా పయనిస్తున్నాయి. దీనికి ప్రధాన కారణం వజ్రాలకు మార్కెట్లో గతంలో ఉన్న డిమాండ్ లేకపోవడమేనని చెప్పవచ్చు. తాజాగా ప్రపంచంలోనే అతిపెద్ద సహజ వజ్రాల ఉత్పత్తిదారు అయిన డి బీర్స్.. దక్షిణాఫ్రికాలోని
Kalyan Jewellers: భారీగా పెరిగిన కళ్యాణ్ జ్యువెలర్స్ స్టాక్..!
మంగళవారం కళ్యాణ్ జ్యువెలర్స్ ఇండియా (Kalyan Jewellers India) షేరు 3.99 శాతం పెరిగింది. ఈ రోజు ఈ స్టాక్ రూ.19.10 పెరిగి రూ. 529.75 వద్ద స్థిరపడింది. గత నెలలో కళ్యాణ్ జ్యువెలర్స్ షేర్లు 38.51 శాతం పెరిగింది. ఇదే సమయంల షేరు ధర రూ. 147.50 పెరిగింది. గత ఆరు నెలల్లో ఈ స్టాక్
Focused Mutual Funds: రిస్క్ తో రివార్డు కావాలనుకుంటున్నారా.. అయితే అందులో పెట్టుబడి పెట్టండి..!
మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి పెట్టడం రిస్క్ తో కూడుకున్నది. అయితే ఇందులో దీర్ఘకాలికంగా పెట్టుబడి మంచి రాబడి వస్తుందని నిపుణులు చెబుతున్నారు. అయితే కొన్ని మ్యూచువల్ ఫండ్లు వైవిధ్యభరితమైన పోర్ట్ఫోలియోను కలిగి ఉండటం వల్ల సగటు రాబడిని అందిస్తాయని చెబుతున్నారు. ఇలాంటి వాటిల్లో ఫోకస్డ్ మ్యూచువల్ ఫండ్ ఒకటి. పెట్టుబడిదారులు ఫోకస్డ్ మ్యూచువల్ ఫండ్ పథకాలలో పెట్టుబడి
Hyderabad: హైదరాబాద్ నుంచి అమరావతికి గ్రీన్ ఫీల్డ్ హైవే..!
జాతీయ రహదారుల మంత్రి నితిన్ గడ్కరీని సీఎం రేవంత్ రెడ్డి కలిశారు. రీజినల్ రింగు రోడ్డు (RRR) ఉత్తర భాగానికి సంబంధించి ఇప్పటికే 95 శాతం భూసేకరణ పూర్తయిందని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. రోడ్డు పనులు వెంటనే ప్రారంభించాలని కోరారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన పలు అనుమతులపై కేంద్ర మంత్రులతో
భారత సిలికాన్ సిటీ.. దేశ ఐటీ రాజధాని బెంగళూరు నగరంలో నివాసం అంటే ఉద్యోగస్తులకు గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. అక్కడ ఉద్యోగం చేసేవారు రెంటుకి ఉండాలంటే చుక్కలు కనిపిస్తున్నాయి. హౌస్ అద్దెతో పాటుగా అడ్వాన్స్ గురించి తలుచుకుంటే లబోదిబోమనే పరిస్థితి. తాజాగా బెంగళూరు నగరంలో ఇళ్ల అద్దెలకు సంబంధించి సెక్యూరిటీ డిపాజిట్ల రికవరీ వ్యవహారం మరోసారి తీవ్ర
RBI: మీ దగ్గర ఇప్పటికీ రూ.2 వేల నోట్లు ఉన్నాయా.. అయితే ఈ పని చేయండి..!
చాలా మందికి ఒక డౌట్ ఉంది. ప్రస్తుతం ఎక్కడా రూ.2000 నోటు కనిపించడం లేదు. దీంతో ఈ నోటు చలామణీలో ఉందో లేదో తెలియడం లేదు. అయితే తాజాగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దీనిపై కీలక ప్రకటన చేసింది. రూ.2000 నోట్లు ఇప్పటికీ కూడా చెల్లుబాటులోనే ఉన్నాయని ప్రకటించింది. ప్రజల వద్ద ఈ నోట్లు ఉంటే
రూ. లక్షా డెబ్భై వేలు జీతం.. నెలాఖరుకి జీరో బ్యాలన్స్.. భార్య కూడా ఉద్యోగం చేయాలంటున్న టెకీ..
కరోనా తర్వాత ఆర్థిక పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. దాని ప్రభావం ఇప్పటికీ అందర్నీ వెంటాడుతోంది.. ఆర్థిక మాంద్యంలో అనేక కుటుంబాలు దినదిన గండంగా బతుకుతున్నాయి. భార్యాభర్తలు ఉద్యోగాలు చేస్తే కాని బతకలేని పరిస్థితి నెలకొంది. ఉన్న ఊరు వదిలి నగరంలో బతికేవారికి ఇద్దరూ జాబ్ చేస్తే తప్ప నెల వచ్చేసరికి బతకలేని స్థితిలో చాలా మంది ఉన్నారు.
FD Vs Debt Funds: ఫిక్స్డ్ డిపాజిట్, డెట్ ఫండ్స్.. వేటిలో రాబడి ఎక్కువ..!
ఎలాంటి రిస్క్ లేకుండా కచ్చితమైన ఆదాయం రావాలనుకున్నవారు ఫిక్స్డ్ డిపాజిట్లు చేసుకోవడం బెటర్. అయితే డెట్ మ్యూచువల్ ఫండ్లో కూడా రిస్క్ తక్కువగా ఉంటుంది. అయితే ఈ రెండింటిలో ఎందులో పెట్టుబడి పెడితే మంచి రాబడి వస్తుందని చాలా మందికి సందేహాలు ఉన్నాయి. ఇప్పుడు డెట్ మ్యూచువల్ ఫండ్, ఫిక్స్ డ్ డిపాజిట్ల గురించి తెలుసుకుందాం. అత్యంత
Bengaluru News: ఐటీ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. తుమకూరు నుంచి ఎలక్ట్రానిక్ సిటీకి డైరెక్ట్ బస్సులు..!
బెంగళూరు అంటే మనకు గుర్తుకు వచ్చేది ఐటీ. అక్కడ అంతగా టెక్ కంపెనీలు ఉన్నాయి. అంతర్జాతీయ కంపెనీలు నగరంలో ఉండడంతో లక్షలాది మంది ఉపాధి పొందుతున్నారు. బెంగళూరు అభివృద్ధితో పాటు జనాభా, వాహనాల సంఖ్య కూడా భారీగా పెరిగింది. దీంతో బెంగళూరు వాసులు ట్రాఫిక్ తో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నగర ట్రాఫిక్ పై చాలా
Today Gold Silver Rate Live: పశ్చిమాసియా ఉద్రిక్తతలతో పెరిగిన ధరలు
భారత్లో జులై 14న బంగారం, వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. MCXలో 10 గ్రాముల బంగారం ధర రూ. 650కి పైగా పెరిగి రూ. 1.40 లక్షల మార్కును దాటింది. అదేవిధంగా, కేజీ వెండి ధర దాదాపు రూ. 700 పెరిగి రూ. 2.18 లక్షలకు పైగా ట్రేడ్ అవుతోంది. పశ్చిమాసియాలో సంక్షోభం మళ్లీ తీవ్రమవడంతో, ఇరాన్
బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. జూలై 14, మంగళవారం ధరలు ఇవే..
దేశీయ బులియన్ మార్కెట్లో నేడు బంగారం ధరలు కాస్త తగ్గుముఖం పట్టాయి. 100 గ్రాముల బంగారంపై రూ.1,100 మేర తగ్గుదల నమోదవడంతో కొనుగోలుదారులకు కాస్త ఊరట లభించింది. ఇటీవల అంతర్జాతీయ మార్కెట్లలో బంగారం రెండు వారాల కనిష్ట స్థాయికి చేరడం.. అమెరికా ద్రవ్యోల్బణ గణాంకాలపై పెట్టుబడిదారుల దృష్టి ఉండటం, వడ్డీ రేట్ల అంచనాలు మారడం వంటి అంశాలు
SBI Funds Management IPO: గ్రే మార్కెట్లో దూసుకెళ్తున్న ఎస్బీఐ ఫండ్స్ మేనేజ్మెంట్ షేర్లు..!
ఎస్బీఐ ఫండ్స్ మేనేజ్మెంట్ ఐపీఓ ఈ రోజు ప్రారంభం అయింది. ఐపీఓ జూలై 16న ముగియనుంది. ఈ ఇన్షియల్ పబ్లిక్ ఆఫర్ ద్వారా రూ.9,795 కోట్లను సేకరించనున్నారు. కంపెనీ ఒక్కో ఈక్విటీ షేరు ధరను రూ.545-574 గా నిర్ణయించారు. ఒక లాట్ లో 26 షేర్లు వస్తాయి. పెట్టుబడి పెట్టాలనుకునేవారు కనీసం ఒక లాట్ కు బిడ్
భారత మూడవ అతిపెద్ద ఐటీ దిగ్గజం హెచ్సిఎల్ టెక్నాలజీస్ .. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారిత సేవల మార్కెట్ను చేజిక్కించుకోవడానికి సరికొత్త వ్యూహంతో ముందుకు సాగుతోంది. ఇందులో భాగంగానే HCLTech కంపెనీ బోర్డు సుమారు రూ. 3,500 కోట్లు (దాదాపు $365 మిలియన్లు) పెట్టుబడితో పూర్తి స్థాయి ఏఐ డేటా సెంటర్లను (AI Data Centres) ఏర్పాటు
హార్ముజ్ జలసంధిలో చమురు ట్యాంకర్లపై ఇరాన్ క్షిపణి దాడి.. భారత నావికుడు మృతి, మరో 8 మందికి గాయాలు
పశ్చిమాసియాలో పరిస్థితులు నివురుగప్పిన నిప్పులా మారాయి. దాడి ప్రతిదాడులతో దద్దరిల్లుతోంది. అమెరికా-ఇరాన్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి నెలకొంది. తాత్కాలిక శాంతి ఒప్పందంతో పరిస్థితులు చక్కబడతాయనుకుంటే పరిస్థితి వేరేలా తయారయింది. అమెరికా రెచ్చగొట్టే వ్యాఖ్యలతో మళ్లీ అక్కడ యుద్ధ వాతావరణం నెలకొంది. హార్ముజ్ జలసంధి మీద పట్టుకోసం రెండు దేశాలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి. మిస్సైళ్లతో
బంగారం ఈ రేటు వద్దకు వస్తేనే కొనుగోలు చేయండి.. సామాన్యులకు ఆర్థిక నిపుణులు కీలక సూచన..
అంతర్జాతీయంగా నెలకొన్న ఆందోళనకర పరిస్థితులు పసిడి మార్కెట్ మీద తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. Gold ధరలు తీవ్ర ఒడిదుడుకులకు లోనవుతున్నాయి. పెట్టుబడిదారులు అయితే ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియక తలలు పట్టుకుంటున్నారు. పసిడి మీద పెట్టుబడులు పెట్టాలా వద్దా అనే సందేహాంలో మునిగిపోయారు. ధరలు ఈ మధ్య కాలంలో కుప్పకూలడంతో పసిడి భవిష్యత్తు ముందు ముందు ఎలా
Lab Grown Diamonds: లక్ష రూపాయల విలువైన డైమండ్ ఇప్పుడు రూ.20 వేలకే లభ్యం..!
ఒకప్పుడు డైమండ్స్ అంటే కేవలం ధనవంతులే కొనేవారు. మధ్యతరగతి, సామాన్యులు బంగారంతోనే సరి పెట్టుకునే వారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. ఒకప్పుడు సహజంగా దొరికే డైమండ్స్ ను ఇప్పుడు తయారు చేస్తున్నారు. అవే ల్యాబ్ గ్రోన్ డైమండ్స్. అయితే మొదట్లో ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ కూడా భారీ ధర ఉండేది. 5 సంవత్సరం క్రితం ఆకాశాన్నంటిన
త్వరలో టెలికామ్ కంపెనీలు రీఛార్జ్ ధరలు పెంచే అవకాశం ఉందని తెలుస్తోంది. 10 శాతం నుంచి 15 శాతం వరకు ప్లాన్ల ధరలు పెరుగుతాయని ఓ నివేదిక పేర్కొంది. 5జీ స్పెక్ట్రమ్ కొనుగోలు కోసం టెలికామ్ కంపెనీలు భారీగా పెట్టుబడి పెట్టాయని.. అందుకే రీఛార్జ్ ధరలు పెంచే అవకాశం ఉందని వివరించింది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం టెలికామ్
Inflation: జూన్లో పెరిగిన ద్రవ్యోల్బణం.. ఎందుకంటే..!
దేశంలో ద్రవ్యోల్బణం తగ్గుతుందని అందరు భావించారు. అయితే అనూహ్యంగా ద్రవ్యోల్బణం పెరిగింది. గణాంకాలు, కార్యక్రమ అమలు మంత్రిత్వ శాఖ సోమవారం విడుదల చేసిన వివరాల ప్రకారం దేశంలో ఆహార ద్రవ్యోల్బణం జూన్ లో 5.32 శాతానికి పెరిగింది. ఇది మే నెలలో 4.78 శాతంగా ఉంది. జూన్ లో రిటైల్ ద్రవ్యోల్బణ రేటు 4.38 శాతంగా ఉంది.
Ram Chandra Agarwal: పడిలేచిన కెరటం.. రామ్ చంద్ర అగర్వాల్.. వైకల్యాన్ని జయించి విజయం సాధించాడు..
కొంత మంది తమకు డబ్బు లేదు అందుకే ఏం చేయలేకపోయా అంటారు. కొంత మంది తమకు చదువు లేదు ఏం చేయలేకపోయా అని సాకులు చెబుతున్నారు. కానీ.. వైకల్యం ఉన్నా కొందరు జీవితాన్ని సాగిస్తున్నారు. ఎన్నో విజయాలు సాధిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇలానే ఓ వ్యక్తి తనకు పోలియో ఉన్నా వెనకడుగు వేయకుండా కోట్ల సామ్రాజ్యాన్ని స్థాపించాడు.
పసిఫిక్ మహాసముద్ర ఉపరితలానికి అత్యంత లోతున.. జపాన్కు దక్షిణంగా ఉన్న ఒక క్రియాశీల అగ్నిపర్వత ప్రాంతంలో ఇప్పటివరకు ఎన్నడూ లేని అత్యంత అరుదైన, భారీ బంగారం నిల్వలను శాస్త్రవేత్తలు కనుగొన్నారు. జపాన్ టోక్యో నగరానికి సుమారు 350 కిలోమీటర్ల దక్షిణాన.. జపాన్ యొక్క ప్రత్యేక ఆర్థిక మండలం (EEZ) పరిధిలో ఉన్న 'హిగాషి-అవొగాషిమా' హైడ్రోథర్మల్ క్షేత్రంలో శాస్త్రవేత్తలు
ITR: ట్యాక్స్ ఫైల్ చేయడానికి కొత్త విధానము బెటరా లేక పాత విధానమా..!
ఆదాయపు పన్ను రిటర్న్ దాఖలు చేసేవారు ఈ విధానంలో ట్యాక్స్ ఫైల్ చేయాలో అర్థం కాదు. పాత విధానమా లేక కొత్త విధానమా అని చాలా మందికి కన్ఫ్యూజన్ ఉంటుంది. ఆదాయపు పన్ను ఫైల్ చేసేటప్పుడు మీరు ఏ విధానం సెలక్ట్ చేసుకోకపోతే.. డిఫాల్ట్ గా కొత్త విధానమే తీసుకుంటుంది. ఏ విధానంలో ట్యాక్స్ ఫైల్ చేస్తే
గోదావరి జిల్లాలకు గేమ్చేంజర్.. గోదావరి నదిపై రూ.580 కోట్లతో వశిష్ఠ వంతెనకు గ్రీన్ సిగ్నల్..
ఏపీలోని నరసాపురం- సఖినేటిపల్లి మధ్య వశిష్ట గోదావరి నదిపై వంతెన నిర్మించాలన్న దశాబ్దాల నాటి దీర్ఘకాల కల ఎట్టకేలకు సాకారం కానుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా తీసుకుంటున్న పటిష్టమైన చర్యలతో ఈ మెగా ప్రాజెక్టు పనులు వేగవంతం అయ్యాయి. గతంలో పలుమార్లు శంకుస్థాపనలు జరిగినప్పటికీ.. అనేక రాజకీయ, సాంకేతిక కారణాల వల్ల ఈ వంతెన నిర్మాణం
TCS: గుడ్ న్యూస్.. భారీగా పెరిగిన టీసీఎస్ స్టాక్.. మిగతా ఐటీ స్టాక్స్ కూడా..!
ఏఐ రాకతో భారత ఐటీ కంపెనీల పని అయిపోయిందని చాలా మంది భావించారు. దీంతో భారత ఐటీ దిగ్గజాలైన టీసీఎస్, ఇన్ఫోసిస్, హెచ్సీఎల్ టెక్, విప్రో, టెక్ మహీంద్రా కంపెనీ షేర్లు తగ్గుతూ వస్తున్నాయి. అయితే తాజాగా టాటా ఐటీ స్టాక్స్ లాభాల బాట పట్టాయి. సోమవారం టీసీఎస్ 6 శాతానికి పైగా పెరిగింది. గత సెషన్
ప్రయాణికులా లేక దొంగలా.. రైల్వేల్లో 1.27 కోట్ల బెడ్షీట్లు మాయం.. ఇంకా షాకింగ్ విషయం ఏంటంటే..
భారతీయ రైల్వేకు చెందిన ఏసీ కోచ్లలో ప్రయాణికులకు అందించే బెడ్షీట్లు, దుప్పట్లు, టవల్స్ వంటి వస్తువుల దొంగతనాలు భారీగా పెరుగుతుండటం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. సమాచార హక్కు చట్టం (RTI) దరఖాస్తు ద్వారా సేకరించిన వివరాల ఆధారంగా ది ఇండియన్ ఎక్స్ప్రెస్ జరిపిన పరిశోధనలో ఈ షాకింగ్ నిజాలు వెలుగులోకి వచ్చాయి. కోవిడ్-19 మహమ్మారి తర్వాత రైల్వే
భారత దేశ సిలికాన్ సిటీ, ఐటీ రాజధాని బెంగళూరు నగరంలో ట్రాఫిక్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సెలబ్రిటీలు సైతం ట్రాఫిక్ నరకయాతన గురించి ఆవేదన వ్యక్తం చేసిన సంగతి అందరికీ తెలిసిందే. పొద్దున్న ఇంటి నుంచి ఆఫీసుకు బయలుదేరితే ఎప్పుడు చేరుకుంటామో తెలియని పరిస్థితి.. తాజాగా ఈ ట్రాఫిక్ సమస్యను, లోపభూయిష్టమైన నగర ప్రణాళికను
Huge Money In Bank Account: తండ్రికొడుకుల బ్యాంకు ఖాతాల్లో రూ.1518 కోట్లు జమ అయ్యాయి
ఓ వృద్ధుడు తన వృద్దాప్య పింఛన్ డబ్బులు తీసుకోవడానికి వెళ్లాడు. అతను తన పింఛన్ డబ్బులు తీసుకున్నాడు. ఎందుకైన మంచిది తన ఖాతాలో ఎంత ఉందో తెలుసుకోవాలనుకున్నాడు. వెంటనే ఇంకా ఎన్ని డబ్బులు తన ఖాతాలో ఉందని అడిగాడు. దీంతో సిబ్బంది బ్యాలెన్స్ చెక్ చేశారు. అందులో ఉన్న బ్యాలెన్స్ చూసి ఆశ్చర్యపోయారు. ఆ ఖాతాలో ఏకంగా
బంగారం ధరలు భారీగా తగ్గాయి.. ఈ రోజు పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. జూలై 13, సోమవారం ధరలు ఇవే..
భారతదేశ బులియన్ మార్కెట్లో జూలై 13న బంగారం ధరలు భారీగా తగ్గుముఖం పట్టాయి.100 గ్రాముల బంగారంపై రూ.14200 తగ్గుదల నమోదవడంతో కొనుగోలుదారులకు ఊరట లభించింది. 24 క్యారెట్, 22 క్యారెట్, 18 క్యారెట్ బంగారం ధరలు భారీగా దిగివచ్చాయి. అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధరలపై ఒత్తిడి, డాలర్ బలం, వడ్డీ రేట్ల అంచనాలు వంటి అంశాలు బంగారం
Pharma Sector Mutual Funds: ఫార్మా అండ్ హెల్త్ కేర్ ఫండ్లలో పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారా..!
మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి రిస్క్ తో కూడుకున్నవి. ఇక సెక్టోరల్ ఫండ్లలో రిస్క్ ఇంకా ఎక్కువ ఉంటుంది. అయితే రాబడి కూడా అదే స్థాయిలో ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. సెక్టోరల్ ఫండ్ లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా నిర్దిష్ట రంగానికి చెందిన వృద్ధిని అందిపుచ్చుకునే అవకాశం ఉంటుంది. గత తొమ్మిదేళ్లలో 9.43% కంటే ఎక్కువ వార్షిక వృద్ధి
Credit Cards: క్రెడిట్ కార్డులు ఇలా వాడితే.. ఎన్నో ఉపయోగాలు..!
మీకు బ్యాంకు అకౌంట్ ఉందా.. మీరు ఉద్యోగులా.. అయితే మీకు బ్యాంకుల నుంచి ఫోన్ వస్తుంది. సర్.. మీకు క్రెడిట్ కార్డ్ ఆఫర్ ఎలాంటి ఛార్జీలు ఉండవు తీసుకోండి అని చెబుతారు. కొంత మంది క్రిడెట్ కార్డు అవసరం లేకున్నా.. తీసుకుంటే పడి ఉంటుందని తీసుకుంటారు. కొందరు అవసరం కొద్ది తీసుకుంటారు. ఎలా తీసుకున్నా క్రెడిట్ కార్డుల
పశ్చిమాసియాలో పరిస్థితులు మళ్లీ భగ్గుమన్నాయి. హార్ముజ్ జలసంధి వేదికగా యుద్ధ వాతావరణం నెలకొంది. హార్ముజ్ జలసంధి మూసివేత వార్తలతో అమెరికా, ఇరాన్ల మధ్య సైనిక ఉద్రిక్తతలు మరింత తీవ్రరూపం దాల్చడంతో అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు రాత్రికి రాత్రే సుమారు 4 శాతం మేర భగ్గుమన్నాయి. ఈ పరిణామాల వల్ల యూఎస్ ముడి చమురు (WTI)
320 కిలో మీటర్ల వేగంతో బుల్లెట్ ట్రైన్.. భారత తొలి బుల్లెట్ స్పీడ్ రైలు పట్టాలెక్కేది అప్పుడే..
రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. దేశంలో తొలి బుల్లెట్ స్పీడ్ రైలు అతి త్వరలోనే పట్టాలు ఎక్కనుంది. దీనిపై కేంద్ర రైల్వే శాఖా మంత్రి అశ్వనీ వైష్ణవ్ కీలక ప్రకటన చేశారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. భారత్లో తొలి హైస్పీడ్ బుల్లెట్ ట్రైన్ సేవలు 2027లో ప్రారంభం అవుతాయన్నారు. గంటకు 320 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే
బంగారం ధరలు ఎప్పుడు ఎలా మారుతాయో అంతుచిక్కడం లేదు.. ఈ రోజు తగ్గన పసిడి ధరలు రేపు భారీగా పెరుగుతున్నాయి. అలాగే రేపు పెరిగిన ధరలు ఎల్లుండి నేల చూపులు చూస్తున్నాయి. ఈ నేపథ్యంలో వచ్చే వారం బంగారం, వెండి ధరలు తీవ్ర ఒడిదుడుకులకు లోనయ్యే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. పశ్చిమాసియాలోని భౌగోళిక
Multibagger Stock: రూ.లక్షను రూ.84 లక్షలు చేసిన స్టాక్ ఇదే.. అదీ మూడేళ్లలోనే..!
కంపెనీలపై కచ్చితమైన అవగాహన, ఆ కంపెనీలో ఏం జరుగుతుంది.. భవిష్యత్ లో ఆ కంపెనీ ఎలా పని చేయబోతుందో తెలుసుకుంటే స్టాక్ మార్కెట్ లో డబ్బులు సంపాదించడం సులభమని చెబుతున్నారు. మల్టీబ్యాగర్ స్టాక్ పట్టుకుంటే సెట్ అయిపోవచ్చని చెబుతున్నారు. మార్కెట్ లో కొన్ని స్టాక్స్ మల్టీబ్యాగర్ రిటర్న్స్ ఇస్తాయి. అలాంటి వాటిలో క్యూపిడ్ స్టాక్ ఒకటి.జూలై 2021లో
EPFO: ఉద్యోగులకు శుభవార్త.. ఇక ఆటోమేటిక్గా నిధుల బదిలీ..!
దాదాపుగా ఉద్యోగం చేసే ప్రతి ఒక్కరికి పీఎఫ్ ఖాతా ఉంటుంది. ఉద్యోగి కొంత భాగం ఖాతాలోకి వెళ్తోంది. అలాగే యాజమాన్యం కూడా కొంత చెల్లిస్తోంది. అయితే ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వంలో పని చేస్తారు. వారికే ఒకే ఫీఎఫ్ ఖాతా ఉంటుంది. కానీ ప్రైవేట్ లో ఉద్యోగం చేసేవారు కంపెనీలు మారుతుంటారు. ఇలా కంపెనీలు మారే వారు పీఎఫ్
Maa Inti Bangaram: రూ.100 కోట్లు వసూలు చేసిన మా ఇంటి బంగారం..
టాలీవుడ్ సంక్రాంతి తర్వాత భారీ హిట్ మూవీస్ రాలేదు. జూన్ పెద్ది బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఆ తర్వాత వచ్చిన మా ఇంటి బంగారం సినిమా కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంది. సమంత నటించిన ఈ చిత్రం రికార్డు క్రియేట్ చేసింది. సమంత కీలక పాత్రలో నందిని రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ తొలి నుంచి
Bank Deposits: రెండు వారాల్లో భారీగా పెరిగిన బ్యాంకు డిపాజిట్లు..!
బ్యాంకుల్లో డిపాజిట్లు భారీగా పెరిగాయి. జూన్ 30, 2026 నాటికి బ్యాంకుల వద్ద ఉన్న మొత్తం డిపాజిట్లు రూ. 265.4 లక్షల కోట్లకు పెరిగాయి. డిమాండ్, టైమ్ డిపాజిట్లు రెండింటిలోనూ పెరుగుదల నమోదు చేసింది. గత రెండు వారాల వ్యవధిలోనే వ్యవస్థలో సుమారు రూ. 7 లక్షల కోట్లు మేర పెరుగుదల నమోదైంది. ఈ తాజా పెరుగుదలతో
Defence Funds: డిఫెన్స్ మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారా..!
మ్యూచువల్ ఫండ్లలో ఎక్కువ లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్, ప్లెక్సీ క్యాప్, ఇండెక్స్ ఫండ్ల గురించి మాట్లాడుకుంటాం. అయితే థీమేటిక్ ఫండ్ల గురించి ఎక్కువగా మాట్లాడుకోరు. అయితే సైకిళ్లను బట్టి థీమేటిక్ ఫండ్స్ రాబడి ఇస్తాయని నిపుణులు చెబుతున్నారు. అయితే గత రెండు, మూడు సంవత్సరాలుగా భారత్ డిఫెన్స్ కంపెనీలు ఎగుమతులు పెంచాయి. ప్రభుత్వం
Gold: భారతీయుల ముందు చూపు.. అందుకే 34, 600 టన్నుల బంగారం కొనుగోలు..!
బంగారం అంటే.. ప్రతి ఒక్క భారతీయ మహిళకు ఇష్టమే. ఓ భార్య తనకు బంగారం కావాలని భర్తను అడుగుతుంది. ఓ కుమార్తె తనకు చెవి బంగారు చెవి కమ్మలు కావాలని తండ్రి అడుగుతుంది. ఇలా భారతీయ మహిళలకు బంగారం అంటే మక్కువ. చాలా మంది రూపాయి రూపాయి పొదుపు చేసి పసిడి కొనుగోలు చేసిన వారు చాలా
Lay Off: కార్పొరేట్ ఉద్యోగి నుంచి డెలవరీ బాయ్ వరకు.. 56 ఏళ్ల వ్యక్తి కథ ఇది..!
జీవితం ఎప్పుడు ఎలా మారుతుందో ఎవరు ఊహించలేరు. ఈ రోజు బాగున్న వారు రేపు ఏమవుతారో చెప్పలేం. ముఖ్యంగా కార్పొరేట్ జాబ్ చేస్తున్నవారు ఏ క్షణమైన తమ ఉద్యోగం కోల్పోయే అవకాశం ఉంది. అయితే కొంత మంది ఉద్యోగం కోల్పోతే తమ పని అయిపోయిందని అనుకుంటారు. కానీ.. జాబ్ పోతే జీవితమే పోయినట్లు కాదని ఓ పెద్దాయన
SBI Funds Management IPO: గ్రే మార్కెట్లో అదరగొడుతున్న ఎస్బీఐ ఫండ్స్ మేనేజ్మెంట్ షేర్లు..!
దేశంలోనే అతిపెద్ద అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ (AMC) అయిన ఎస్బిఐ ఫండ్స్ మేనేజ్మెంట్ ఐపీఓ జూలై 14న ప్రారంభం కానుంది. ఈ ఐపీఓ ద్వారా కంపెనీ రూ.11,692 కోట్లను సేకరించనుంది. దేశంలోనే అతిపెద్ద మ్యూచువల్ ఫండ్ సంస్థ అయినప్పటికీ, లిస్టెడ్ కంపెనీలతో పోలిస్తే ఎస్బిఐ ఫండ్స్ తక్కువ వాల్యూవేషన్ లోనే వస్తుంది. ఎస్బిఐ ఫండ్స్ మేనేజ్మెంట్ రూ.12.51
SCSS: వృద్ధాప్యంలో భరోసా.. ఒక్కసారి పెట్టుబడి పెడితే చాలు.. మూడు నెలకు రూ.41,000 మీ సొంతం..
చాలా మంది ఎంతో కష్టపడుతుంటారు. తమ జీవిత కాలం పిల్లల చదువు కోసం, వారి పెళ్లిళ్ల కోసం కష్టపడి డబ్బులు సంపాదిస్తుంటారు. అయితే వృద్ధాప్యంలో ఆర్థిక కష్టాలతో ఇబ్బంది పడుతుంటారు. కొంత సరైన ప్రణాళిక లేక జీవిత చరమంకంలో ఇబ్బందులు పడుతుంటారు. అయితే ఇలాంటి వారి కోసం పోస్టాఫీస్ లో ఒక స్కీమ్ ఉంది. అదే సీనియర్
బంగారం ధరలు ఇక తగ్గే అవకాశం లేదు..పసిడి రేట్లపై ప్రముఖ బ్యాంకింగ్ దిగ్గజం హెచ్ఎస్బిసి కీలక అంచనా..
బంగారం ధరలు ఇటీవల కాలంలో తీవ్ర హెచ్చుతగ్గులకు లోనయ్యాయి. రాబోయే రోజుల్లో కూడా ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రముఖ గ్లోబల్ బ్రోకరేజ్ సంస్థ హెచ్ఎస్బిసి (HSBC) పసిడిపై తన అంచనాను భారీగా తగ్గించుకుంది. ఇటీవల జరిగిన భారీ కరెక్షన్ తర్వాత HSBC.. 2026, 2027 సంవత్సరాలకు సంబంధించిన
తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం గుడ్ న్యూస్ తెలిపింది. కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టనున్న ఏడు బుల్లెట్ రైలు కారిడార్లలో.. మూడు రూట్లు ఈ రాష్ట్రానికే కేటాయించినట్లు కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేక శ్రద్ధ వల్లే తెలంగాణ రాష్ట్రానికి ఈ భారీ ప్రాజెక్టులు వచ్చాయని.. రాబోయే రోజుల్లో
రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. బుకింగ్ ఇకపై చాలా ఫాస్ట్ గురూ... కొత్త వెబ్సైట్ అందుబాటులోకి..
రైల్వే ప్రయాణికులకు భారతీయ రైల్వే శుభవార్త చెప్పింది. ఇకపై టికెట్ బుకింగ్ను మరింత వేగంగా, సులభంగా మార్చేందుకు త్వరలో కొత్త వెబ్సైట్ను అందుబాటులోకి తీసుకురానున్నట్లు ప్రకటించింది. కొత్త పోర్టల్లో మెరుగైన యూజర్ ఇంటర్ఫేస్, వేగవంతమైన బుకింగ్ ప్రక్రియ, అధిక ట్రాఫిక్ను సులభంగా నిర్వహించే సామర్థ్యం వంటి ఫీచర్లు ఉండనున్నాయి. దీంతో ముఖ్యంగా తత్కాల్ టికెట్లు బుక్ చేసే
దాయాది దేశం చైనా మళ్లీ భారత్ కొంపలు ముంచబోతోంది. ఈ విషయాన్ని ఆ దేశ శాస్త్రవేత్తలే హెచ్చరిస్తున్నారు. బ్రహ్మపుత్ర నదిపై ప్రపంచంలోనే అతి పెద్ద మెగా డ్యామ్ ను చైనా నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఆ డ్యామ్ లైవులోకి వస్తే భూకంపాలు వచ్చే ప్రమాదం ఉందని చైనా శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇండియాతో పాటుగా ఇతర
ఓ వైపు చర్చలు..మరో వైపు చంపేస్తారనే ప్రకటనలు.. ట్రంప్ వ్యాఖ్యల వెనుక అసలు కథేంటి..
పశ్చిమాసియాలో యుఎస్, ఇరాన్ల మధ్య సైనిక ఘర్షణలు తీవ్రరూపం దాల్చినప్పటికీ.. చర్చలను కొనసాగించడానికి ఇరుపక్షాలు అంగీకరించినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ Trump తాజాగా ప్రకటించారు. అయితే గత నెలలో కుదిరిన తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం మాత్రం అధికారికంగా ముగిసిందని ట్రంప్ స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే రాబోయే నవంబరులో జరగబోయే అమెరికా కాంగ్రెస్ ఎన్నికలు.. హార్ముజ్
Today Gold Silver Rate Live: తగ్గిన బంగారం, వెండి ధరలు..ఈ రోజు రేట్లు ఎలా ఉన్నాయంటే..
అంతర్జాతీయ మార్కెట్లోని బలహీన ట్రెండ్కు అనుగుణంగా, ఈ వారం భారత్లో బంగారం, వెండి ధరలు తగ్గుముఖం పట్టాయి. స్పాట్ గోల్డ్ ధర వారంలో 1.5% పడిపోగా, స్పాట్ సిల్వర్ ఏకంగా 4% నష్టపోయింది. అమెరికా, ఇరాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతల కారణంగా, యూఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను పెంచుతుందనే అంచనాలు ఎక్కువయ్యాయి. సెప్టెంబర్ పాలసీలో రేట్ల
బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. జూలై 11, శనివారం ధరలు ఇవే..
దేశీయ బులియన్ మార్కెట్లో ఈరోజు బంగారం ధరలు కాస్త తగ్గి పసిడి ప్రియులకు ఊరటనిచ్చాయి. 100 గ్రాముల బంగారంపై రూ.4900 తగ్గడంతో పసిడి కొనుగోలు చేయాలనుకునే వారు కొంచెం హర్షం వ్యక్తం చేసే పరిస్థితి నెలకొంది. 24 క్యారెట్, 22 క్యారెట్, 18 క్యారెట్ బంగారం ధరలు ప్రధాన నగరాల్లో తగ్గుదల నమోదు చేశాయి. అంతర్జాతీయ మార్కెట్లో
మళ్లీ గ్యాస్ సంక్షోభం.. హార్ముజ్ జలసంధిని కంట్రోల్లోకి తీసుకుంటున్న ఇరాన్..
అమెరికా, ఇరాన్ల మధ్య ముదురుతున్న సైనిక ఉద్రిక్తతలు ప్రపంచ ఇంధన రక్షణకు అత్యంత కీలకమైన హార్ముజ్ జలసంధి గుండా చమురు, గ్యాస్ సరఫరాను తీవ్ర సంక్షోభంలోకి నెట్టాయి. పశ్చిమాసియాలో తాజా సైనిక దాడుల నేపథ్యంలో ఈ వ్యూహాత్మక జలసంధి గుండా నౌకల రవాణా దారుణంగా క్షీణించింది. యుద్ధానికి ముందు ఈ మార్గం ద్వారా రోజుకు 125 నుండి
E20 ఫ్యూయల్ ధరపై కేంద్రం క్లారిటీ.. పెట్రోల్ రేటుతో సమానంగా ఉంటుందని స్పష్టం.. కారణం ఏంటంటే..
దేశంలో 20 శాతం ఇథనాల్ కలిపిన పెట్రోల్ (E20) వినియోగాన్ని పెంపొందించాలనే ప్రతిపాదనను కేంద్రం మరోసారి గట్టిగా సమర్థించింది. అయితే, దేశీయంగా బయోఫ్యూయల్స్ ఉత్పత్తి పెరిగినప్పటికీ.. పెట్రోల్ బంకుల్లో వినియోగదారులకు లీటరు ధరలు తగ్గవని స్పష్టం చేసింది. సాధారణంగా ఇథనాల్ కలిపితే ఇంధన ధర తగ్గుతుందని ప్రజలు భావిస్తున్నప్పటికీ.. E20 ఉత్పత్తి వ్యయాలు అంతర్జాతీయ ముడి చమురు
బంగారం ధరలు ఈ మధ్య కాలంలో తీవ్ర ఒడిదుడుకులకు లోనవుతున్నాయి. కొనుగోలుదారులు బంగారం కొనడంపై ఆచితూచి అడుగులు వేస్తున్నారు. ఇక పెట్టుబడిదారులయితే పసిడి మీద తమ పెట్టుబడులను పెట్టాలా వద్దా అనే ఆలోచనలో పడిపోయారు. అంతర్జాతీయంతో పాటుగా దేశీయంగా బంగారం ధరలలో నెలకొన్న తీవ్ర అస్థిరత.. ఈ వారం బులియన్ మార్కెట్పై భిన్నమైన ప్రభావాన్ని చూపింది. ఓవైపు
Home: ఇల్లు కొనుగోలు చేయాలనుకుంటున్నారా.. అయితే ఈ పని చేయండి..!
సిటీల్లో చాలా మంది అద్దె ఇంట్లోనే ఉంటారు. అయితే వారికి సొంత ఇల్లు కొనుగోలు చేయాలని ఉంటుంది. రూపాయి రూపాయి కూడబెట్టుకుని ఇల్లు కొనే ప్రయత్నం చేస్తారు. అయితే ఇల్లు కొనుగోలు చేయడం ఆషామాషీ విషయం కాదు. ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు అన్నారు పెద్దలు. అందుకే ఇల్లు కొనుగోలు చేసే ముందు, నిర్మించే
Donald Trump: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హత్యకు కుట్ర..!
అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతోన్నాయి. ఇరాన్ హార్మూజ్ జలసంధి గుండా ప్రయాణిస్తున్న వాణిజ్య నౌకలపై దాడి చేయడంతో ఈ ఉద్రిక్తత నెలకొంది. ఆ తర్వాత ట్రంప్ ఇరు దేశాల మధ్య ఒప్పందం ముగిసినట్లేనని ప్రకటన చేశారు. కాగా తాజా ఓ నివేదిక బయటకు వచ్చింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ను హత్య చేయడానికి ఇరాన్ ఇటీవల
Sai Marthand: టెక్ మహీంద్రాలో ఇంజనీర్ నుంచి సినిమా దర్శకుడిగా..!
తొలి సినిమాతోనే తానమేంటో నిరూపించుకున్నాడు దర్శకుడు సాయి మార్తాండ్. 2025లో ఆయన దర్శకత్వం వహించిన లిటిల్ హార్ట్స్ భారీ విజయం సాధించింది. అయితే మార్తాండ్ దర్శకుడు కాకముందు ఓ కంపెనీలో ఉద్యోగిగా చేశారు. దాదాపు రెండు సంవత్సరాల పాటు టెక్ మహీంద్రాలో నెట్వర్క్ ఇంజనీర్గా విధులు నిర్వహించారు. ఆయన తన కార్పొరేట్ జీవితాన్ని గుర్తు చేసుకుంటూ చేసిన
Mutual Fund: రూ.లక్షను రూ.2.8 లక్షలు చేసిన మ్యూచువల్ ఫండ్ ఇదే..!
మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి పెట్టడం రిస్క్ తో కూడుకున్నది. ఇందులో కచ్చితమైన రాబడి ఉండదు. అలాగే ఇది సురక్షితమైన పెట్టుబడి కాదు. కానీ దీర్ఘకాలంలో ఇందులో పెట్టుబడి మంచి రాబడి ఇచ్చినట్లు గణంకాలు చెబుతున్నాయి. గత ఐదేళ్లలో మంచి రాబడి ఇచ్చిన లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్ ఏమిటో చూద్దాం. {image-mf1-11291783667697.png
FD Vs Mutual Fund: ఫిక్స్డ్ డిపాజిట్, మ్యూచువల్ ఫండ్.. ఏది బెటర్..!
చాలా మంది భవిష్యత్ కోసం ఎంతో కొంత పొదుపు చేయాలనుకుంటారు. కొంత మంది వాళ్ల పిల్లలకు డబ్బులు పొదుపు చేస్తారు. డబ్బులు పొదుపు చేయడానికి ఎక్కువగా పోస్టాఫీస్ పథకాలను ఎంచుకుంటారు. ఆ తర్వాతి కాలంలో ఫిక్స్డ్ డిపాజిట్లు చేసే వారు. ఇప్పుడు ఫిక్స్డ్ డిపాజిట్లకు బదులుగా మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి పెడుతున్నారు. అయితే ఫిక్స్డ్ డిపాజిట్లు, మ్యూచవల్
Bengaluru News: ఆ ఆలయానికి క్యూ కడుతున్న సాఫ్ట్ వేరు ఉద్యోగులు..
దేశంలో ఐటీకి పేరుగాంచిన నగరం ఏది అంటే.. బెంగళూరు అని చెబుతాం. సాఫ్ట్ వేర్ ఉద్యోగాలకు బెంగళారు చాలా ఫేమస్. ఇక్కడ లక్షల్లో సాఫ్ట్ వేరు ఉద్యోగులు ఉంటారని పేరు ఉంది. అయితే ఈ క్రమంలోనే ఇక్కడ ఉన్న గుడిపై సోషల్ మీడియాలో చర్చ కొనసాగుతోంది. కోరమంగళలో ఉన్న ప్రసన్న గణపతి ఆలయం ఈ చర్చకు కేంద్ర
Gold Price Today: మళ్లీ పెరిగిన బంగారం ధర.. ఇక పెరుగుతూనే ఉంటుందా..!
జూలై 10న శుక్రవారం దేశంలో బంగారం ధరలు పెరిగాయి. 24 క్యారట్ల గ్రాము బంగారం ధర రూ.14,482కు పెరిగింది. ఇక గ్రాము 22 క్యారట్ల గ్రాము పసిడి ధర రూ. 13,275కు చేరింది. అలాగే 18 క్యారట్ల గ్రాము బంగారం ధర రూ.10,862 వద్ద ట్రేడవుతోంది. అంతర్జాతీయ పరిస్థితులు, పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో బంగారం ధరల్లో పెరుగుదల
UPI Payments: పొరపాటున వేరే నంబర్కు యూపీఐ చేశారా.. అయితే ఈ పని చేయండి..!
దేశంలో యూపీఐ వినియోగం భారీగా పెరిగింది. చిన్న కిరాణా షాప్ నుంచి పెద్ద షాపింగ్ మాళ్ల వరకు యూపీఐ పేమెంట్ చేస్తున్నారు. ప్రపంచంలోనే భారత దేశంలో యూపీఐ పేమెంట్స్ ఎక్కువగా జరుగుతున్నాయి. ఫోన్ పే, గూగుల్ పే, అమెజాన్ పే, భీమ్, క్రెడ్ తో పాటు చాలా రకాల యూపీఐ యాప్స్ అందుబాటులోకి వచ్చాయి. దీంతో యూపీఐ
దీపావళి నాటికి బంగారం ధర ఎంత వరకు పడిపోవచ్చు.. పసిడి భవిష్యత్తుపై నిపుణులు ఏమంటున్నారంటే..
పశ్చిమాసియాలో అమెరికా-ఇరాన్ మధ్య పెరుగుతున్న సైనిక ఉద్రిక్తతలు, ద్రవ్యోల్బణ భయాలు ప్రపంచవ్యాప్తంగా బులియన్ మార్కెట్ను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. మధ్యప్రాచ్యంలో చోటుచేసుకుంటున్న పరిణామాలు ముడి చమురు సరఫరాపై ఆందోళనలను పెంచడంతో పాటుగా.. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరను ఔన్సుకు సుమారు 4 వేల డాలర్ల స్థాయికి తీసుకువెళ్లాయి. ఈ అంతర్జాతీయ పతనం ప్రభావం దేశీయ మార్కెట్పైనా స్పష్టంగా
ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్న చైనా.. అంతర్జాతీయ మార్కెట్లో చోటుచేసుకుంటున్న పరిణామాలను తనకు అనుకూలంగా మార్చుకుంటోంది. ఇందులో భాగంగా వ్యూహాత్మక ప్రణాళికలను రెడీ చేసుకుంటోంది. తాజా నివేదికల ప్రకారం చూసినట్లయితే.. చైనా కేంద్ర బ్యాంకు అయిన పీపుల్స్ బ్యాంక్ ఆఫ్ చైనా (PBoC) జూన్ నెలలో కూడా తన Gold నిల్వలను భారీగా పెంచుకుంది.
జూలై 10న RBI G-Sec వేలం: మీ డబ్బుకు పూర్తి భద్రత, ఫిక్స్డ్ డిపాజిట్ల కంటే మెరుగైన రాబడి!
Secure your savings with the upcoming RBI G-Sec auction on July 10, 2026. రిజర్వ్ బ్యాంక్ ప్రభుత్వ బాండ్ల వేలంలో పాల్గొని, ఫిక్స్డ్ డిపాజిట్ల కంటే మెరుగైన రాబడిని సురక్షితంగా పొందండి.
Check today’s 09 July 2026 finance horoscope for all zodiac signs. Know money predictions, income, expenses, and investment tips for Aries to Pisces in today’s astrology. ఈరోజు జూలై 9 ఆర్థిక రాశిఫలాలు ఇక్కడ చూడండి.
AIతో ఆటోమేటిక్ UPI పేమెంట్స్.. NPCI కొత్త ప్రోటోకాల్ ఎలా పనిచేస్తుందో తెలుసా..
భారతదేశం డిజిటల్ చెల్లింపుల రంగంలో సరికొత్త విప్లవానికి నాంది పలకనుంది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) పరిశ్రమ భాగస్వాములతో కలిసి యూనిఫైడ్ ఏజెంట్ ప్రోటోకాల్ (UAP) అనే అత్యాధునిక వ్యవస్థను అభివృద్ధి చేస్తోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఏజెంట్లు.. వినియోగదారుల తరపున నేరుగా యూపీఐ (UPI) ద్వారా లావాదేవీలు చేయడానికి అనుమతించడమే ఈ కొత్త
కేవలం ₹55కే 1,000+ ఛానెల్స్! జియో టీవీ ప్రో ప్యాక్ వచ్చేసింది, ఎలా పొందాలి?
Reliance Jio introduces an affordable ₹55 JioTV Pro pack for mobile users. కేవలం 55 రూపాయలకే 1,000కి పైగా లైవ్ ఛానెళ్లను చూసే ఈ కొత్త ప్లాన్ వివరాలు, ప్రయోజనాలు ఇక్కడ తెలుసుకోండి.
అమరావతి vs మావిగన్.. ఏపీ ఎకానమీకి ఏది లాభం.. రియల్ ఎస్టేట్ నుంచి ఐటీ పెట్టుబడుల వరకు ప్రభావమెంత..
అమరావతి vs మావిగన్ మధ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని భవిష్యత్తు ఏ వైపు సాగనుందనే ప్రశ్న కేవలం రాజకీయ వర్గాలనే కాదు.. దేశవ్యాప్త పారిశ్రామిక, కార్పొరేట్ రంగానికి కూడా అత్యంత కీలకమైన అంశంగా నేడు మారింది. ఆంధ్ర రాష్ట్రంలో అధికార మార్పిడిలు జరిగిన ప్రతిసారీ.. రాజధాని నమూనాలు మారుతుండటంతో, పెట్టుబడిదారులు తీవ్ర అయోమయానికి గురవుతున్నారు. ఒకవైపు ఏపీ
Today Gold Silver Rate Live: భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు
అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రమవడంతో, జూలై 9, 2026న భారత్లో బంగారం, వెండి ధరలు పతనాన్ని కొనసాగించాయి. ఉదయం ట్రేడింగ్లో, MCX బంగారం ధర రూ.1,43,500 మార్క్ కంటే దిగువన ట్రేడ్ అవుతోంది. మరోవైపు, MCX వెండి ధర రూ.1,000కి పైగా కుప్పకూలి రూ.2.22 లక్షల మార్క్ వద్ద ట్రేడ్ అవుతోంది. ఇంట్రాడేలో కిలో వెండి ధర
స్టాక్ మార్కెట్లో ₹2 లక్షలు ఎలా పోగొట్టుకున్నాను? ఇన్వెస్టర్లు చేయకూడని తప్పులు ఇవే!
Avoid common stock market pitfalls that lead to heavy losses. స్టాక్ మార్కెట్లో డబ్బులు పోగొట్టుకోకుండా ఉండాలంటే ఈ ముఖ్యమైన ఇన్వెస్టింగ్ పాఠాలను తప్పక తెలుసుకోండి.
ప్రభుత్వ రంగంలో AI విప్లవం: NICSI టెండర్ల రేసులో ఐటీ దిగ్గజాలు, ఉద్యోగ అవకాశాలు పెరిగేనా?
The NICSI AI tender is set to transform India's government operations, sparking a massive demand for tech talent. ఈ ప్రాజెక్ట్ వల్ల దేశవ్యాప్తంగా ఐటీ నియామకాలు, ముఖ్యంగా ఏఐ నిపుణులకు డిమాండ్ భారీగా పెరగనుంది.
బంగారం ధరలు పెరిగాయి.. పసిడి రేటు ఈ రోజు ఎంత పైకి వెళ్లిందంటే..జూలై 9, గురువారం ధరలు ఇవే..
అంతర్జాతీయ మార్కెట్లలో పెరుగుతున్న భౌగోళిక ఉద్రిక్తతలు, ముఖ్యంగా అమెరికా-ఇరాన్ ఘర్షణపై ఆందోళనలు, అలాగే సురక్షిత పెట్టుబడిగా బంగారానికి పెరుగుతున్న డిమాండ్ కారణంగా పసిడి పరుగులు పెడుతోంది. దేశీయ బులియన్ మార్కెట్లో ఈరోజు బంగారం ధరలు మళ్లీ పెరిగాయి. 100 గ్రాములపై రూ.1,100 వరకు పెరగడంతో పసిడి కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది కీలక పరిణామంగా మారింది. 24
ICICI బ్యాంక్ షాపింగ్ ఫెస్టివల్: ఈ రాత్రితో ముగియనున్న భారీ ఆఫర్లు, త్వరపడండి!
Don't miss out on the final day of the ICICI Bank Shopping Festival. ఈరోజే చివరి అవకాశం, ఎలక్ట్రానిక్స్ మరియు ఫ్యాషన్ వస్తువులపై భారీ డిస్కౌంట్లను పొందండి.
న్యూజిలాండ్ వెళ్లే విద్యార్థులకు గుడ్ న్యూస్: కొత్త 'పాత్వే వీసా'తో ఇక సులభంగా!
New Zealand has introduced major changes to the Pathway Student Visa, making it easier for international students. జూలై 20 నుంచి అమల్లోకి రానున్న ఈ కొత్త నిబంధనల వల్ల భారతీయ విద్యార్థులకు వీసా ప్రక్రియ మరింత సులభతరం కానుంది.
బెంగళూరులో నేడు 40+ ప్రాంతాల్లో పవర్ కట్: మీ ఏరియా ఉందేమో ఇలా చెక్ చేసుకోండి!
Facing power outages in Bengaluru today? Check the list of affected areas and essential WFH tips to manage your day. బెంగళూరులో నేడు 40కి పైగా ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోనుంది, కాబట్టి ముందుగానే సిద్ధంగా ఉండండి.
ఇరాన్పై మరోసారి అమెరికా వైమానిక దాడులు..ఈ సారి పోర్టు నగరాలపై విరుచుకుపడిన ట్రంప్ సైన్యం..
అమెరికా, ఇరాన్ల మధ్య నెలకొన్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు మరింత తీవ్రరూపం దాల్చాయి. జూన్ 17న కుదిరిన 14 అంశాల మధ్యంతర అవగాహన ఒప్పందం (MoU) ముగిసిపోయిందని ప్రకటించిన కొద్ది గంటల్లోనే.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదేశాల మేరకు యూఎస్ సైన్యం ఇరాన్పై సరికొత్త విడత వైమానిక దాడులను ప్రారంభించింది. ఈ రాత్రి వారిపై మళ్లీ
అమెరికా సీన్ అయిపోయింది.. ఒక్క అణుబాంబు వేయడమే మిగిలుంది.. ఇరాన్ సంచలన వ్యాఖ్యలు..
ఇరాన్, అమెరికా దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు ప్రస్తుతం అత్యంత ప్రమాదకర స్థాయికి చేరుకున్నాయి. టెహ్రాన్ డిప్యూటీ మేయర్, ఇరాన్ సంప్రదింపుల బృంద నిపుణుడు హమీద్రేజా ఘోలంజాదే అంతర్జాతీయ మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ను లొంగదీసుకోవడానికి అమెరికా వద్ద ఉన్న సంప్రదాయ సైనిక మార్గాలన్నీ ముగిసిపోయాయని.. ఇప్పుడు వాషింగ్టన్కు అణుదాడి తప్ప మరో ప్రత్యామ్నాయం
Finance Horoscope Today 09 Jul 2026 ఈరోజు ఆర్థిక రాశిఫలాలు: ఈ రాశులకు ధనయోగం.. ఆ 3 రాశులు జాగ్రత్త!
09 జూలై 2026 ఆర్థిక రాశిఫలాలు ఇక్కడ చూడండి. మేషం నుండి మీనం వరకు మీ ఆదాయం, ఖర్చులు మరియు పెట్టుబడి సలహాల గురించి పూర్తి వివరాలు తెలుసుకోండి.
డాలర్ దెబ్బకు కుప్పకూలుతున్న బంగారం, వెండి ధరలు.. పసిడి కొనుగోలుపై నిపుణులు కీలక సూచన..
బంగారం, వెండి ధరలలో గత కొంతకాలంగా కనిపిస్తున్న హెచ్చుతగ్గులు, ప్రస్తుత బలహీనతను ఆందోళనకరమైన అంశంగా కాకుండా, దీర్ఘకాలిక పెట్టుబడికి ఒక అద్భుతమైన కొనుగోలు అవకాశంగా మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. విలువైన లోహాల ధరలు తరచుగా సరికొత్త గరిష్ఠ స్థాయిలను తాకినప్పటికీ.. అంతే వేగంగా లాభాల స్వీకరణ (ప్రాఫిట్ బుకింగ్) జరగడం మార్కెట్లో ఒక సాధారణ ప్రక్రియ. ఈ
ఈపీఎఫ్ఓ గుడ్ న్యూస్: జూలై 15లోపు మీ ఖాతాలో వడ్డీ జమ.. ఇలా చెక్ చేసుకోండి!
EPFO is set to credit 8.25% interest for the 2025-26 financial year by July 15. మీ పీఎఫ్ ఖాతాలో వడ్డీ జమ అయిందో లేదో ఉమాంగ్ యాప్ లేదా అధికారిక పోర్టల్ ద్వారా సులభంగా తెలుసుకోండి.
సిబిల్ రిపోర్ట్లో చిన్న తప్పు.. లోన్ రిజెక్ట్ అవ్వడానికి ఇదే కారణం!
Struggling with loan rejections? Your CIBIL report might contain hidden errors that need immediate correction. మీ క్రెడిట్ రిపోర్ట్లోని తప్పులను ఆన్లైన్లో ఎలా సరిదిద్దుకోవాలో ఇక్కడ తెలుసుకోండి.
యూపీఐ పిన్ అవసరం లేదు! బయోమెట్రిక్ పేమెంట్స్తో సెకన్లలో లావాదేవీలు - సరికొత్త రికార్డు!
Experience the future of payments with UPI biometric authentication. యూపీఐ పిన్ ఎంటర్ చేయకుండానే సెకన్లలో పేమెంట్స్ చేసే ఈ కొత్త టెక్నాలజీ గురించి పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
Mutual Funds: నెలకు రూ.10 వేలతో రూ.40 లక్షలు మీ సొంతం..!
చాలా మంది స్టాక్ మార్కెట్ లో పెట్టుబడి పెట్టి డబ్బులు సంపాదించాలనుకుంటారు. కానీ అది చాలా మందికి సాధ్యం కాని పని. ఎందుకంటే మంచి కంపెనీని గుర్తించి అది భవిష్యత్ లో ఎలా ఉంటుందో అంచనా వేయడం కష్టం. అంతేకాకుండా ప్రతి రోజు దాన్ని ట్రాక్ చేయడం ఇబ్బందే. అందుకే స్టాక్ మార్కెట్ కంటే మ్యూచువల్ ఫండ్లలో
పీజీఐఎం ఇండియా కీలక నిర్ణయం: గ్లోబల్ ఫండ్లలో కొత్త SIPలు నిలిపివేత!
PGIM India has suspended new SIP registrations for three global funds due to overseas investment limits. పీజీఐఎం ఇండియా గ్లోబల్ ఫండ్లలో కొత్త SIPలను నిలిపివేసింది, ఇన్వెస్టర్లు ఈ మార్పులను వెంటనే గమనించండి.
Flight Missing: పాకిస్థాన్లో విమానం మిస్సింగ్.. గాలింపు చర్యలు ప్రారంభం..!
పాకిస్థాన్ గగనతలంలో ఓ కార్గో విమానం మిస్ అయింది. దీంతో ఆ విమానం ఎక్కడ ఉందోనని వెతుకుతున్నారు. అరేబియా సముద్రంపై గల్లంతైన బోయింగ్ కార్గో విమానం కోసం గాలింపు కొనసాగుతోంది. ఈ విమానంలో ఐదుగురు సిబ్బంది ఉన్నట్లు తెలుస్తోంది. మంగళవారం సాయంత్రం 6 గంటల 18 నిమిషాలకుపాకిస్తాన్ విమానయాన సంస్థకు చెందిన బోయింగ్ 737-400 విమానం యునైటెడ్
జీవితంలో ఏ విజయం సులభంగా రాదు. ఎంతో శ్రమించి, ఎన్నో కష్టాలు అనుభవిస్తేనే గెలుపు నీ సొంతం అవుతుంది. ఇలానే ఓ యువకుడు ఎన్నో కష్టాలు పడ్డాడు. చివరికి విజయం సాధించాడు. కానీ ఆ గెలుపునకు కారణం అతని అమ్మే. దాదాపు ప్రతి వ్యక్తి విజయం వెనక తల్లిదండ్రుల కష్టం ఉంటుంది. వారు ఎంత కష్టపడి పిల్లలను
గురుగ్రామ్లో భారీ వర్షాల బీభత్సం: ప్రైవేట్ కంపెనీలకు కీలక ఆదేశాలు, ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్!
Heavy rains in Gurugram have triggered a major WFH advisory for private employees. భారీ వర్షాల కారణంగా గురుగ్రామ్లో ట్రాఫిక్ స్తంభించడంతో, ప్రైవేట్ సంస్థలు ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ సూచించాయి.
Rental Girlfriend: అద్దె గర్ల్ఫ్రెండ్స్.. కాఫీకి తీసుకెళ్తే రూ.1500, షాపిగ్కు రూ.4,500..
డబ్బులు సంపాదించడం ఎలా అని చాలా మంది ఆలోచిస్తుంటారు. అయితే ఎలా అయినా డబ్బులు సంపాదించొచ్చని కొంత మంది చెబుతున్న మాట. ముఖ్యంగా జెన్ జెడ్ యూత్ డబ్బు సులభంగా సంపాదించవచ్చని చూపిస్తున్నారు. అయితే వారు ఎంచుకున్న మార్గమే కాస్త కలవరపాటుకు గురి చేస్తుంది. తాజాగా ఓ యువతి డబ్బు సంపాదన కోసం సోషల్ మీడియాలో పెట్టిన
రాత్రికి రాత్రే దాడులు.. సీజ్ఫైర్ ముగిసిందని ట్రంప్ ప్రకటన.. పశ్చిమాసియాలో అసలేం జరుగుతోంది..
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్తో తాత్కాలిక ఒప్పందం ముగిసిందని చేసిన తాజా ప్రకటన మధ్యప్రాచ్యంలో సరికొత్త ఆందోళనకు తెరలేపింది. సుమారు మూడు వారాల క్రితం జూన్ 17న ఫ్రాన్స్లోని వెర్సైల్స్లో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలను తగ్గించి.. చర్చల ద్వారా ముందుకు సాగాలనే ఉద్దేశంతో కుదిరిన తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం ముగిసిందని చెప్పడంతో ప్రపంచ

30 C