బాబోయ్..రూ. 272 కు చేరుకున్న లీటర్ పెట్రోల్ ధర..లబోదిబోమంటున్న దాయాది దేశం ప్రజలు
భారత్ మీద ఎప్పుడుపడితే అప్పుడు కయ్యానికి కాలు దువ్వుతున్న పాకిస్తాన్ ఇప్పుడు తీవ్ర సంక్షోభంలోకి వెళ్లింది. పెరిగిన ధరలతో అక్కడి ప్రజలు లబోదిబోమంటున్నారు. ఇప్పటికే దాయాది దేశంలో నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. తాజాగా ప్రజలకు పాకిస్తాన్ ప్రభుత్వం పిడుగులాంటి వార్త చెవిన పడేసింది. పాకిస్తాన్ ప్రజల కష్టాలను మరింత పెంచుతూ పెట్రోల్, డీజిల్ ధరలను
జీతం లేకపోయినా క్రెడిట్ కార్డు పొందవచ్చు? కావాలంటే ఇలా అప్లై చేసుకోండి..
క్రెడిట్ కార్డు అనగానే మనలో చాలా మందికి సందేహం ఏమిటంటే ఒకవేళ జీతం రాకపోయినా కూడా మాకు క్రెడిట్ కార్డు ఇస్తారా? అసలు విషయం ఏంటంటే, ఇప్పుడు ఎక్కువగా యువత స్వయం ఉపాధి వృత్తి వేత్తలు (ఫ్రీలాన్సర్లు, చిన్న వ్యాపారులు, డాక్టర్లు, ఆర్కిటెక్ట్స్, ఫోటోగ్రాఫర్లు) ఎక్కువ అయ్యేటప్పటికి బ్యాంకులు కూడా మీకు స్తిరమైన ఉద్యోగం లేకపోయినా, మీకు
RailOne: రైల్వన్ సూపర్ యాప్ వచ్చేసింది..ఇకపై అన్ని సేవలు ఈ ఒక్క యాప్లోనే..స్పెషల్ ఫీచర్ ఏంటంటే..
RailOne App: రైల్వే ప్రయాణికులు భారతీయ రైల్వే గుడ్ న్యూస్ తెలిపింది. ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బందిలేకుండా అన్ని రకాల సేవలను ఒకే యాప్ లోకి తీసుకువచ్చింది. రైల్వన్ (Rail One) పేరుతో ఇండియన్ రైల్వే తీసుకొచ్చిన ఈ యాప్ ద్వారా ప్రయాణికులు అన్ని సౌకర్యాలను ఒకే చోట పొందవచ్చు. ఈ సూపర్ యాప్ ని కేంద్ర రైల్వే
సామాన్యుడికి అందని ద్రాక్షగానే సొంతింటి కల..జీవితమంతా ధనవంతుల ఇళ్లను చూస్తూనే..
దేశంలో రియల్ ఎస్టేట్ కొత్త పుంతలు తొక్కుతోంది. కార్పోరేట్ వర్గానికి బాటలు పరుస్తోంది. సామాన్యులకు సొంత ఇల్లు కల అందని ద్రాక్షలాగానే ఉంది. దేశంలో ఎక్కడ చూసినా ఇదే పరిస్థితి. మధ్యతరగతి జీవులు తమ సొంతింటి కలను నెరవేర్చుకునేందుకు పరిస్థితులు సహకరించడం లేదు. భూముల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. కిందకు దిగిరానంటున్నాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో రియాల్టీ
మరో విప్లవానికి రెడీ అవుతున్న జియో..ఈ సారి ఏ రంగాన్ని టార్గెట్ చేసింది అంటే..
జియోతో టెలికాం రంగాన్ని మార్చేసిన రిలయన్స్, ఇప్పుడు గ్రీన్ ఎనర్జీ రంగంలో కూడా అదే తరహా విప్లవానికి సిద్ధమవుతోంది. టెలికాం రంగంలో తక్కువ ధరలతో డేటా యుగాన్ని ప్రారంభించినట్టే, ఇప్పుడు రిలయన్స్ ఇండస్ట్రీస్ 1 గిగావాట్ సోలార్ మాడ్యూల్ ఫ్యాక్టరీతో పునర్వినియోగ విద్యుత్ రంగాన్ని మార్చే లక్ష్యంతో ముందుకు వచ్చింది. ఇది 720 WP సామర్థ్యం గల
70 గంటల పనిపై ఇన్ఫోసిస్ యూటర్న్.. ఉద్యోగుల ఆరోగ్యమే మాకు మహాభాగ్యమంటూ..
ఇన్ఫోసిస్ తమ ఉద్యోగుల ఆరోగ్యంపై కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా కంపెనీ ఉద్యోగుల వర్క్-లైఫ్ బ్యాలెన్స్ పట్ల ఎక్కువగా శ్రద్ధ చూపేందుకు నడుం బిగించింది. ఉద్యోగులు ఓవర్ టైం చేయవద్దని ఉద్యోగులకు మెయిల్ చేస్తోంది. ఉద్యోగులు సాధారణ పని గంటలు మాత్రమే పని చేయాలని ఎక్కువ సమయం పని చేసి ఆరోగ్యాన్ని పాడు చేసుకోవద్దని కోరుతోంది.
గుడ్ న్యూస్...జూలై మొదటి రోజే గ్యాస్ సిలిండర్ ధరలు తగ్గింపు..ఎంతో తెలుసా..?
ఏ చిన్న ధరల మార్పు అయిన మధ్య తరగతి కుటుంబ బడ్జెట్పై ప్రభావం చూపుతుంది. అది పెట్రోల్, డీజిల్, గ్యాస్ అయినా - ధరల ఊగిసలాటలో సామాన్యుడి జీవితం నిలకడ కోల్పోతుంటుంది. అలాంటి పరిస్థితుల్లో, జూలై నెల మొదటి రోజే ప్రభుత్వం ఒక మంచి శుభవార్త తీసుకొని వచ్చింది. ప్రతి నెల మొదటి తేదీన గ్యాస్ సిలిండర్ల
మళ్లీ సామాన్యులకు షాక్.. భారీగా పెరిగిన బంగారం ధరలు, జూలై 1 మంగళవారం ధరలు ఇవే..
Gold Rates: జూన్ నెలలో తగ్గుముఖం పట్టిన బంగారం ధరలు మళ్లీ సామాన్యుడికి షాకిచ్చాయి. జూలై ఆరంభం నెలలోనే పసిడి ధరలు పెరిగాయి. ceasefireకు ముందు భారీగా పెరిగిన పసిడి ధరలు నెల చివరి వరకు తగ్గుముఖం పట్టగా తాజాగా ఈ నెల తొలి రోజే మళ్లీ పెరుగుదల నమోదు చేశాయి. ఈ రోజు 24 క్యారెట్ల
దేశంలో మధ్యతరగతి జీవులు ధనవంతుల్లా నటిస్తూ బతుకుతున్నారు..అందుకే వారు ఎప్పుడూ కిందనే..
భారతదేశంలో మధ్య తరగతి వర్గం ఇప్పుడు తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిందంటూ బ్లండ్ వర్డ్స్ టెక్ స్టార్టప్ వ్యవస్థాపకుడు శ్యామ్ అచ్యుతన్ గారు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన చెప్పిన వివరాల ప్రకారం.. ఇప్పుడు మధ్య తరగతి వర్గం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. ఎటు కాని వర్గంలో కొట్టుమిట్టాడుతున్నారని తెలిపారు. ధనవంతులూ పేదల మధ్య కాకుండా, దోపిడి
గత బీఆర్ఎస్ ప్రభుత్వం (కేసీఆర్ ప్రభుత్వం) ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని నిర్మించిన కాలేశ్వరం ప్రాజెక్ట్ వివాదాలకు కేంద్ర బిందువుగా మారింది.ఇంకా చెప్పాలంటే ఇప్పటి రేవంత్ రెడ్డి సర్కారుకు ఈ ప్రాజెక్టు గుదిబండలా మారింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి మరీ తీసుకున్న రుణాల చెల్లింపులు ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కారుకు తలకు మించిన
పటాన్చెరు సిగాచీ ఇండస్ట్రీస్లో భారీ పేలుడు..కుప్పకూలిన కంపెనీ షేర్లు..ఎంతలా అంటే..
తెలంగాణ రాష్ట్రంలోని సంగారెడ్డి జిల్లాలో గల పాశమైలారం పారిశ్రామిక వాడలో ఉన్న సిగాచీ ఇండస్ట్రీస్ ప్లాంట్లో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. సీగాచి కెమికల్స్ రసాయన పరిశ్రమలో రియాక్టర్ ఒక్కసారిగా పేలిపోవడంతో భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. ఈ ప్రమాదం తర్వాత, కంపెనీ షేర్లు సోమవారం ఒక్కరోజే దాదాపు 14 శాతం వరకు కుప్పకూలాయి. ఆ రోజు మధ్యాహ్నం
SIP vs LumpSum: ఒకేసారి రూ. 6 లక్షలా లేక నెలకు రూ.6 వేలా..పెట్టుబడికి ఏది సరైన ఎంపిక ?
SIP vs LumpSum: ఆదాయ ఆర్జన కోసం పెట్టుబడులు పెట్టే చాలామందికి పలు ప్రశ్నలు వస్తుంటాయి. డబ్బంతా ఒకేసారి పెట్టుబడి పెట్టాలా లేదా విడతలు విడతలుగా ప్రతీ నెల పెట్టుబడులు పెట్టాలా..ఇలాంటి సందేహాలు చాలామందికి కనిపిస్తుంటాయి. ఉదాహరణకు మీ దగ్గర ఆరు లక్షలు రూపాయలు ఉన్నాయనుకుందాం.. మరి ఈ మొతాన్ని ఒకేసారి పెట్టుబడిగా పెట్టాలా లేక అందులో
PM Kisan 20th Installment date Latest Update: దేశంలోని రైతులకు మోదీ సర్కారు శుభవార్తను వినిపించే సమయం ఆసన్నమైంది. దేశవ్యాప్తంగా కోట్లాది మంది రైతులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద 20 వ విడత చెల్లింపుపై అప్ డేట్ వచ్చేసింది.కాగా 19వ విడత నిధులు గతేడాది ఫిబ్రవరిలొ
బంగ్లాదేశ్కు భారీ షాకిచ్చిన భారత్, పీఎం మోదీతో కాళ్ల బేరానికి వస్తున్న పొరుగుదేశం..
భారత్- బంగ్లాదేశ్ మధ్య పెరుగుతున్న వాణిజ్య ఉద్రిక్తతల మధ్య మోదీ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. బంగ్లాదేశ్ నుండి జనపనార, సంబంధిత ఫైబర్ ఉత్పత్తుల దిగుమతిని చాలా మార్గాల్లో తక్షణమే నిషేధిస్తూ షాక్ ఇచ్చింది. ఇకపై మహారాష్ట్రలోని ఒక నవసేవ ఓడరేవు ద్వారా మాత్రమే బంగ్లాదేశ్ జనపనార ప్రవేశానికి అనుమతి కొనసాగుతుంది. దేశంలో జనపనార పరిశ్రమను కాపాడేందుకు
'దయచేసి మీ ఆరోగ్యం గురించి జాగ్రత్తగా ఉండండి': వర్క్ ఫ్రమ్ హోంపై ఇన్ఫోసిస్ హెల్త్ అలర్ట్..
భారతదేశంలోని ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీ ఇన్ఫోసిస్ హైబ్రిడ్ కల్చర్లో ఇంటి నుండి పనిచేసే ఉద్యోగుల ఓవర్ టైం గురించి ఆందోళన వ్యక్తం చేస్తుంది. తాజాగా కంపెనీ ఉద్యోగులకు దయచేసి మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి అని చెబుతోంది. నిజానికి చాలా మంది ఉద్యోగులు ఇంటి నుండి పనిచేసేటప్పుడు వారు ఎక్కువ గంటలు పని చేస్తున్నారని కంపెనీ గమనించింది.
చరిత్ర సృష్టించబోతోన్న గుజరాత్ కంపెనీ.. ఒకే దెబ్బతో 2వ అతిపెద్ద ఫార్మా కంపెనీగా..
అహ్మదాబాద్కు చెందిన ఫార్మాస్యూటికల్ కంపెనీ టోరెంట్ ఫార్మాస్యూటికల్స్ భారీ ప్లానుతో సిద్ధమవుతోంది. అయితే ఈ కంపెనీ జెబి కెమికల్స్ అండ్ ఫార్మాస్యూటికల్స్లో పెద్ద వాటాను కొనుగోలు చేయబోతోంది. ఈ డీల్ విలువ దాదాపు రూ.19,500 కోట్లు. ఈ ఒప్పందం తర్వాత టొరెంట్ భారతదేశంలో రెండవ అతిపెద్ద ఫార్మా కంపెనీగా అవతరిస్తుంది. అంతేకాదు ఈ ఒప్పందం భారతదేశ ఫార్మా
బంగారం ధర ఈ రోజు రూ. 3,900 తగ్గింది..ఇంకా తగ్గే అవకాశం, జూన్ 30, సోమవారం బంగారం ధరలు ఇవే..
Gold Rates Today, June 30: గత కొంత కాలంగా కొండెక్కిన బంగారం ధరలు ఈ మధ్య తగ్గుతూ వస్తున్నాయి. పసిడి ధరలు తగ్గడంతో సామాన్యులు సంతోషపడుతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా దేశాల మధ్య ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టడంతో పెట్టుబడిదారులు పసిడిని సురక్షిత డిమాండ్ నుంచి పక్కన బెట్టి ఇతర అంశాలపై దృష్టి సారించారు. దీంతో బంగారం ధర
ఇది జూలైలో జరగబోతోంది.. ధర తక్కువగా ఉన్నప్పుడు కొనండి – రిచ్ డాడ్ పేద డాడ్ రచయిత..!
ప్రముఖ రచయిత రాబర్ట్ కియోసాకి జూలైలో వెండి ధరలు భారీగా పెరిగే అవకాశం ఉందని అంచనా వేశారు. 'రిచ్ డాడ్ పూర్ డాడ్’ పుస్తక రచయిత అయిన రాబర్ట్ కియోసాకి, వెండి ధర తక్కువగా ఉన్నప్పుడే కొనుగోలు చేసుకోవాలని సూచించారు. ప్రపంచవ్యాప్తంగా బంగారం, వెండికి ఎప్పుడూ డిమాండ్ ఉంటూనే ఉంటుంది. పెట్టుబడుల విషయానికి వస్తే, బంగారం చాలా
స్కూల్ ఫీజు, బట్టలు, గాడ్జెట్లు... ఒక బిడ్డను పోషించాలంటే ఎంత ఖర్చవుతుందో తెలిస్తే ఆశ్చర్యపోతారు !
ఈ రోజుల్లో మెట్రో లేదా సిటీ నగరాల్లో పిల్లల పెంపకం చాలా కాస్ట్లీ'గా మారింది. దీనికి సంబంధించి బెంగళూరు స్టార్టప్ వ్యవస్థాపకురాలు మీనల్ గోయల్ లింక్డ్ఇన్లో ఒక పోస్ట్ను షేర్ చేశారు. ఇందులో ప్రస్తుతం ఒక బిడ్డను పెంచడానికి దాదాపు 45 లక్షల రూపాయలు ఖర్చవుతుందని ఆమె చెప్పారు. ఇంత ఖర్చు చూసి చాలా మంది యువ
లక్షలు చెల్లించి బీటెక్ చదివినా, ఎలక్ట్రీషియన్ జీతం కూడా రాదు - షాకింగ్ రిపోర్ట్..!
భారతదేశంలో ఇంజినీరింగ్ చదివితే జీవితం స్థిరపడుతుంది అనేది చాలా మంది అభిప్రాయం. అయితే, బీటెక్ చదివిన గ్రాడ్యుయేట్ల ప్రారంభ జీతం అర్బన్ కంపెనీలో పనిచేసే ప్లంబర్లు, ఎలక్ట్రీషియన్ల కంటే తక్కువగా ఉందని ఒక నివేదిక వెల్లడించింది. ఈ నివేదిక అనేక ఆసక్తికర విషయాలను తెలియజేసింది. భారతదేశంలో ఇంజినీరింగ్ చదవడానికి చాలా మంది ఆసక్తి చూపుతారు. తల్లిదండ్రులు కూడా
రఇది జూలైలో జరగబోతోంది.. ధర తక్కువగా ఉన్నప్పుడు కొనండి – రిచ్ డాడ్ పేద డాడ్ రచయిత..!
ఇది జూలైలో జరగబోతోంది.. ధర తక్కువగా ఉన్నప్పుడు కొనండి - రిచ్ డాడ్ పేద డాడ్ రచయిత..! ప్రముఖ రచయిత రాబర్ట్ కియోసాకి జూలైలో వెండి ధరలు భారీగా పెరిగే అవకాశం ఉందని అంచనా వేశారు. 'రిచ్ డాడ్ పూర్ డాడ్’ పుస్తక రచయిత అయిన రాబర్ట్ కియోసాకి, వెండి ధర తక్కువగా ఉన్నప్పుడే
ఐటీ ఉద్యోగాల కష్టాలు రెండేళ్లలో భారీ మార్పులు! ప్రపంచవ్యాప్తంగా, ముఖ్యంగా అమెరికాలో సాఫ్ట్వేర్ మరియు ఐటీ రంగాలలో ఉద్యోగాలు పొందడం కష్టంగా మారుతోందని గణాంకాలు తెలుపుతున్నాయి. అమెరికాలో కంప్యూటర్ సైన్స్ చదివిన వారికి కూడా ఉద్యోగాలు లభించని పరిస్థితులు పెరుగుతున్నాయని నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఈ తరుణంలో, సాఫ్ట్వేర్ డెవలపర్ల కోసం ఉద్యోగ ప్రకటనలు 70% వరకు తగ్గాయని
క్రికెట్ ప్రేమికులకు గుడ్ న్యూస్.. బెంగుళూరులో మరో వరల్డ్ క్లాస్ స్టేడియం..
ఇటీవల బెంగళూరులో చిన్నస్వామి స్టేడియం వద్ద జూన్ 4న చోటుచేసుకున్న తొక్కిసలాట ఘటనలో 11 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం అందరికీ తెలిసిందే. ఈ ఘటన నేపథ్యంలో భవిష్యత్తులో ఇటువంటి ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నగరంలో ఒక కొత్త భారీ స్థాయి మల్టీపర్పస్ స్టేడియం నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు.
మైనర్లు మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడులు పెట్టొచ్చా? లా ఏం చెబుతోంది?
మ్యూచువల్ ఫండ్స్ అనేవి మనం లాంగ్టర్మ్ లక్ష్యాలను చేరుకోవడానికి సహాయపడే సులభమైన పెట్టుబడి మార్గం. ఇంటి కొనుగోలు, పిల్లల చదువు,పెళ్లి లేదా పింఛన్ ప్లాన్ వంటి విషయాలను ముందుగానే ప్లాన్ చేసుకోవాలంటే ఇది మంచి ఆప్షన్. అయితే వారు స్వతంత్రంగా ఆర్థిక నిర్ణయాలు తీసుకోలేరు కాబట్టి, తల్లిదండ్రులు లేదా లీగల్ గార్డియన్ ఖాతాను నిర్వహించాల్సి ఉంటుంది. మైనర్
UPI, నెట్ బ్యాంకింగ్ లేకుండా మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడి పెట్టడం ఎలా?
ఈ డిజిటల్ యుగంలో చాలా మందికి UPI, నెట్ బ్యాంకింగ్ వంటి సౌకర్యాలు అందుబాటులో ఉండవచ్చు. అయితే ఇంకా చాలా మంది గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ప్రజలకు లేదా చిన్న వ్యాపారులు, రైతులు, రోజువారీ కూలీలు వంటి వారికి ఈ డిజిటల్ సేవలు అందుబాటులో లేకపోవచ్చు. అయితే సంపద నిర్మాణంలో అందరికీ భాగస్వామ్యం ఉండాలన్న ఉద్దేశంతో SEBI
కొల్హాపురి చెప్పులపై ప్రాడా కన్ను: భారత్తో పార్ట్నర్షిప్ కోసం రెడీ !
ఇటలీకి చెందిన ప్రముఖ బ్రాండ్ ప్రాడా(prada) ఇబ్బందుల్లో పడింది. అసలు విషయం ఏంటంటే కొల్హాపూర్ చెప్పుల డిజైన్ను కంపెనీ కాపీ కొట్టిందని ఆ బ్రాండ్పై ఆరోపణలు వచ్చాయి. దింతో సోషల్ మీడియాలో ప్రాడాను చాలా మంది విమర్శించారు. ప్రముఖ వ్యాపారవేత్త హర్ష్ గోయెంకా కూడా బ్రాండ్ను విమర్శించారు. అన్ని వైపుల నుండి విమర్శల తర్వాత బ్రాండ్ నుండి
జూలై 2025 నుంచి అమల్లోకి రానున్న ముఖ్య ఆర్థిక మార్పులు ఇవే
జూలై 1, 2025 నుంచి కొన్ని ముఖ్యమైన ఆర్థిక నిబంధనలు మారుతున్నాయి. ఇవి మీ బ్యాంకింగ్, టాక్స్ ఫైలింగ్, రైల్వే ప్రయాణం, ఇన్వెస్ట్మెంట్, డిజిటల్ పేమెంట్లపై ప్రత్యక్ష ప్రభావం చూపే అవకాశముంది. అందుకే ముందుగానే అవగాహన కలిగి ఉండటం అత్యంత అవసరం. కొత్త పాన్ కు ఆధార్ లింకుఇకపై జులై 1 నుంచి కొత్త
కోట్ల కంపెనీని రూ.74కి అమ్మేసాడు.. ఒక్క ట్వీట్ దివాళా తీసేలా చేసింది..
ఒకప్పుడు ఆకాశమంత సంపదతో లగ్జరీ లైఫ్ గడిపిన బిలియనీర్, ఇప్పుడు ఆస్తులన్నీ కోల్పోయి ప్రతి పైసా కోసం ఎదురుచూస్తున్నాడు. ఒక చిన్న పొరపాటు అతడిని ఉన్నత శిఖరాల నుంచి పాతాళంలోకి తోసింది. సున్నా నుంచి మొదలుపెట్టి వేల కోట్లకు అధిపతి అయి ఒక్క ట్వీట్తో సర్వం కోల్పోయిన ఆయన ప్రస్థానం నిజంగా ఒక వింతల అనిపిస్తుంది. అతను
మీకు తెలియకుండానే మీ ఆదాయాన్ని తినేస్తున్న ఛార్జీల గురించి తెలుసుకోండి
మనం కష్టపడి సంపాదించిన డబ్బులో ఒక్క రూపాయి కూడా వృథా కాకుండా చూసుకోవాలనుకుంటాం. కానీ రోజుకు రూ.10, వారానికి రూ.50, నెలకి రూ.100 ఇలా మనకు తెలియకుండానే కొన్ని చిన్న చిన్న ఛార్జీలు, మన జేబు నుంచి డబ్బును నెమ్మదిగా లాగేస్తుంటాయి. ఇవి చాలా చిన్నగా అనిపించవచ్చు, కానీ మనం పట్టించుకోకపోతే, ఏడాది చివరికి ఈ ఛార్జీలు
నీవు దేవుడివి సామె.. రూ. 50 వేల కోట్లను విరాళంగా ఇచ్చిన వారెన్ బఫెట్, ఎవరికంటే..
Warren Buffett 6 Billion Dollars Donation: ప్రపంచ దిగ్గజ వ్యాపారవేత్త వారెన్ బఫెట్ మరోసారి దాతృత్వాన్ని చాటుకున్నారు. మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్గేట్స్ నిర్వహిస్తున్న గేట్స్ ఫౌండేషన్కు రూ.50 వేల కోట్లు విరాళంగా ప్రకటించారు. బఫెట్ ఇప్పటివరకు అందించిన విరాళాల్లో ఇది అతిపెద్ద వార్షిక విరాళంగా మనం చెప్పుకొవచ్చు. గేట్స్ ఫౌండేషన్తో పాటుగా మరో నాలుగు కుటుంబ
ఇల్లు కొంటున్నారా? రిజిస్ట్రేషన్ ఉన్నా అది మీదే అన్న గ్యారంటీ లేదు..ఎందుకో తెలుసుకోండి
మీరు ఇల్లు కొనబోతున్నారా? లేక కొన్నారా.. అయితే ఇప్పుడు రిజిస్ట్రేషన్ ఒక్కటే సరిపోదు. అసలు ఆస్తిపై పూర్తిగా హక్కు ఉందా లేదా అనేది కూడా చూడాలి. లేకుంటే మీరు ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ చేసుకున్నా డబ్బులు బొక్క తప్ప ఏమీ ఉండదు. ఎందుకంటే ఈ మధ్య ఇదే విషయంపై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కీలక తీర్పును వెలువరించింది.
బెంగళూరు vs హైదరాబాద్: ఇల్లు కొనుగోలుపై టెకీల మధ్య సీరియస్ డిబేట్.. చివరకు ఏం తేలిందంటే..
వయసు 20 సంవత్సరాల నుంచి మధ్య నుంచి 30 సంవత్సరాల మధ్య ఉన్న యువ టెకీలకు ఈరోజుల్లో ఎదురయ్యే పెద్ద ప్రశ్న ఏంటో తెలుసా.. సొంతింటి కల.. అయితే ఆ ఇల్లు ఎక్కడ కొనాలి.. ఏ ఏరియాలో కొంటే అనువుగా ఉంటుంది అనే సందేహాలు వస్తుంటాయి. ముఖ్యంగా బెంగళూరులో ఖరీదైన ఇల్లు కొనడం మంచిదా? లేక హైదరాబాద్లో
జూలైలో బ్యాంకు సెలవులు..18 రోజులు మాత్రమే వర్కింగ్ డేస్, 13 రోజులు హాలిడేస్
వచ్చే నెలలో బ్యాంకుల పని ఏమైనా పెట్టుకున్నారా..అయితే ఏ రోజు బ్యాంక్ పనిచేస్తుంది.. ఏ రోజు హాలిడ్ ఉంటుందనే దానిపై క్లారిటీ వచ్చేసింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తన జూలై నెల క్యాలెండర్ విడుదల చేసింది. ఆర్బీఐ క్యాలండర్ ప్రకారం.. 2025 జూలైలో దేశంలోని పలు ప్రాంతాల్లో బ్యాంకులకు 13 రోజుల పాటు సెలవులు
హైదరాబాద్ రియల్ ఎస్టేట్.. అమ్మకాలు దారుణంగా పడిపోతున్నా రేట్లు మాత్రం తగ్గడం లేదు..
Hyderabad రియల్ ఎస్టేట్ రంగంలో చిత్ర విచిత్రాలు చోటు చేసుకుంటున్నాయి. ఓ వైపు ఇళ్ళ ధరల విపరీతంగా పెరగడంతో అమ్మకాలు పడిపోయాయి. మార్కెట్ ఉంటే ఇళ్ల ధరలు పెరగాలి కాని మార్కెట్ లేకుండానే ఇళ్ళ ధరల్లో ఒక్కసారిగా పెరుగదల కనిపిస్తోంది. దీంతో మార్కెట్ డౌన్ అయింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం (ఏప్రిల్-జూన్ 2025)లో హైదరాబాద్
ఈ రోజు కూడా భారీగా తగ్గిన బంగారం ధరలు..జూన్ 28, శనివారం పసిడి ధరలు ఇవే..
Gold Prices Today, June 28: పసిడి ప్రియులకు గుడ్ న్యూస్ .. బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. ఈ మధ్య కాలంలో బంగారం కొనుగోలు చేయాలా వద్దా అనే సందేహంలో ఉన్నవారికి తాజా పరిణామాలు శుభవార్తను అందించాయి. జూన్ 14న ఆల్టైమ్ గరిష్ఠానికి తాకిన తర్వాత బంగారం ధరలు భారీగా పడిపోయాయి. భవిష్యత్తులో బంగారం ధరలు
భారత్ పిలుస్తోంది..విదేశాలను వదిలి స్వదేశానికి పరిగెత్తుకు వస్తున్న ఎన్ఆర్ఐలు, కారణం ఏంటంటే..
ఈ మధ్య కాలంలో దేశం నుంచి వలస వెళ్లిన వారి ఆలోచనల్లో చాలా మార్పు కనిపిస్తోంది. వారంతా విదేశాలను వదిలి మాతృభూమిపై మమకారం పెంచుకుంటున్నారు. ఎన్ఆర్ఐలు (విదేశాల్లో నివసిస్తున్న భారతీయులు) పెద్ద ఎత్తున తిరిగి పుట్టిన భూమి భారత్కు వస్తున్నారు. అయితే ఇది కేవలం ఉద్యోగం లేక డబ్బు కోసం మాత్రం కాదు. వారంతా వ్యక్తిగతంగా, భావోద్వేగపూరితంగా,
త్వరపడండి.. బంగారం ధర రూ. 43 వేలకు పైగా తగ్గింది, కొనుగోలుకు మంచి అవకాశం ఇదే..
Gold Prices Today, June 27: ఈ మధ్య రోజుల్లో బంగారం కొనుగోలు చేయాలా వద్దా అనే సందేహంలో ఉన్నవారికి తాజా పరిణామాలు శుభవార్తను అందించాయి. జూన్ 14న ఆల్టైమ్ గరిష్ఠానికి తాకిన తర్వాత బంగారం ధరలు భారీగా పడిపోయాయి. 24 క్యారట్ల బంగారం ధరలు 100 గ్రాములకు రూ.43,700 తగ్గాయి. అప్పట్లో రూ.10,16,800 ఉన్న 100
భక్తుల విశ్వాసంతో ఏర్పడ్డ బంగారు దేవాలయాలు.. ఇండియాలో ఇదే no.1
భారతదేశంలో సంస్కృతి, సంప్రదాయాలకు ఎక్కువ విలువనిస్తుంటారు. ఇక్కడ ప్రతి గుడి ఒక దేవుని నివాసం మాత్రమే కాదు, భక్తుల భక్తి, విశ్వాసానికి నిలువెత్తు ఉదాహరణ. అందులోనూ హిందుమతానికి వేల సంవత్సరాల చరిత్ర ఉంది. సంప్రదాయాలకు ముఖ్యంగా పట్టుకొమ్మవంటివి దేవాలయాలు. ఇక్కడి దేవాలయాలు కేవలం భక్తి స్థలాలే కాక, కళ, శిల్పకళ, ఆర్కిటెక్చర్ లో అద్భుతంగా నిలిచాయి. ప్రతి
FASTag వార్షిక పాస్ అందరికీ ఉపయోగమా? తీసుకునే ముందు ఇవి తప్పక తెలుసుకోండి!
నేషనల్ హైవేపై తరచూ ప్రయాణించే వారి కోసం FASTag వార్షిక పాస్ ను ప్రవేశపెట్టారు. ఇది ప్రయాణాల ఖర్చును తగ్గించడమే కాకుండా, టోల్ ప్లాజాల వద్ద వేచి ఉండే సమయాన్ని కూడా తగ్గిస్తుంది. అయితే, ఈ పాస్ తీసుకునే ముందు కొన్ని పరిమితులు, నిబంధనలను ఖచ్చితంగా తెలుసుకోవాలి. FASTag వార్షిక పాస్ అంటే ఏమిటి?FASTag
రిటైర్మెంట్ తర్వాత మీరు ఇంట్లో కూర్చుని నెలకు రూ.70 వేలు సంపాదించవచ్చు..ఎలాగో తెలుసుకోండి
నా వయస్సు 46 సంవత్సరాలు, నేను ఇప్పటివరకు 24 సంవత్సరాల పని అనుభవాన్ని సంపాదించాను. ఇటీవల నేను ఉద్యోగం వదిలేశాను. నా నెలవారీ ఖర్చులకు రూ.70,000 అవసరమవుతోంది. ఈ మొత్తాన్ని Systematic Withdrawal Plan (SWP) ద్వారా పొందాలనుకుంటే, ఎంత కార్పస్ (మొత్తం పెట్టుబడి) అవసరం అవుతుంది, ఈ లక్ష్యాన్ని చేరుకోవడానికి నేను నిధులను ఎలా కేటాయించాలి?
టీటీడీ 2025-26 ఏడాదికి వార్షిక బడ్జెట్ ఆమోదించింది. చైర్మన్ బిఆర్ నాయుడు నేతృత్వంలోని ట్రస్ట్ బోర్డు వచ్చే ఏడాదికి సంబంధించిన వార్షిక బడ్జెట్ అంచనాలను విడుదల చేశారు. 2024-2025 ఆర్థిక సంవత్సరానికి రూ. 5258 కోట్ల బడ్జెట్ అంచనా వేశారు. ఇది గతేడాది కన్నా ఎక్కువ అని చెప్పుకొచ్చు. గతేడాడి రూ. 5179 కోట్లను బడ్జెట్ గా
బంగారాన్ని క్రెడిట్ కార్డ్తో కొంటే ముందు ఈ విషయాలు తెలుసుకొండి..
పండుగలు, శుభకార్యాలు అంటే బంగారం తప్పనిసరి. ప్రత్యేక సందర్భాల్లో బంగారం కొనడం ఇప్పుడు ఒక సంప్రదాయంగా మారింది.. ఒక్కపుడు బంగారాన్ని తీసుకోవాలంటే చేతిలో డబ్బులు ఉంటేనే కొనేవాళ్ళు. ఇప్పుడు టెక్నాలజీ కారణంగా, చాలామంది చేతిలో డబ్బు లేకున్నా బంగారాన్ని క్రెడిట్ కార్డులతో కొనుగోలు చేయడం ప్రారంభించారు. కానీ కార్డు స్వైప్ చేయడం అంత ఈజీ కాదు -
కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామిని నిత్యం లక్షలాది మంది భక్తులు దర్శించుకుంటూ ఉంటారు. శ్రీవారి దర్శనం కోసం వెళ్లే భక్తుల సంఖ్య ఏ సందర్భంలోనైనా ఎక్కువగానే ఉంటుంది.అయితే శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు బస చేయడానికి తిరుమలలో గదులు దొరకక తీవ్ర ఇబ్బందులు పడుతుంటారు.ముఖ్యంగా తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) నిర్మించిన కాటేజీలు, గెస్ట్ హౌస్లలో
తిరుమలలో రూములు దొరకడం లేదా..ఇలా చేస్తే మీకు చాలా ఈజీగా గదులు దొరుకుతాయి..స్టెప్ బై స్టెప్ మీకోసం
కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామిని నిత్యం లక్షలాది మంది భక్తులు దర్శించుకుంటూ ఉంటారు. శ్రీవారి దర్శనం కోసం వెళ్లే భక్తుల సంఖ్య ఏ సందర్భంలోనైనా ఎక్కువగానే ఉంటుంది.అయితే శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు బస చేయడానికి తిరుమలలో గదులు దొరకక తీవ్ర ఇబ్బందులు పడుతుంటారు.ముఖ్యంగా తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) నిర్మించిన కాటేజీలు, గెస్ట్ హౌస్లలో
ఇంటిని అమ్మడం vs అద్దెకు ఇవ్వడం – ఏది మంచి ఎంపిక? నిపుణులు ఏమంటున్నారంటే..
రియల్ ఎస్టేట్ రంగం అంటేనే లాభాల పుట్ట. అందుకే చాలామంది అందులో పెట్టుబడి పెడుతుంటారు. లాభాలను ఆర్జిస్తుంటారు. అయితే రియాల్టీలో పెట్టుబడులు పెట్టాలంటే ముందుగా మార్కెట్ పరిస్థితులను బాగా అవగాహన చేసుకోవాలి. అయితే చాలామంది ఇంటిని అమ్మడమా లేక అద్దెకు ఇవ్వడమా అనే సందేహంలో కూడా ఉంటారు. ఇంటిని కొనుగోలు చేసిన తరువాత దాన్ని లాభానికి అమ్మాలా..లేదా
RuPay కార్డ్ను UPIతో లింక్ చేయడం ఎలా? స్టెప్ బై స్టెప్ గైడ్
ఇప్పటి డిజిటల్ యుగంలో అన్ని లావాదేవీలు వేగంగా, సురక్షితంగా జరిగేలా చేయడంలో UPI (యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్) కీలక పాత్ర పోషిస్తోంది. ఇప్పటికే ఎక్కువ మంది బాంక్ ఖాతాలు UPIకి లింక్ చేసుకుని సౌకర్యంగా పేమెంట్స్ చేస్తున్నారు. అయితే, తాజాగా RuPay డెబిట్ కార్డ్లను కూడా UPIకి లింక్ చేసే అవకాశం అందుబాటులోకి వచ్చింది. దీని వల్ల
బెంగళూరులో భారీగా తగ్గిన ఇంటి అద్దె ధరలు..ఇంకా తగ్గిస్తాం రమ్మంటున్న యజమానులు..
భారతదేశ సిలికాన్ సిటీ.. బెంగళూరులో ఎక్కువ మంది పక్క రాష్ట్రాల నుంచి వచ్చి అద్దె ఇళ్లలో నివసిస్తున్నారు. ఇతర రాష్ట్రాల నుండి ప్రజలు ఉపాధి, విద్య, వ్యాపారం వంటి వివిధ ప్రయోజనాల కోసం బెంగుళూరు వచ్చి.. నగరంలో ఇళ్లను అద్దెకు తీసుకుంటున్నారు. ఇతర రాష్ట్రాల నుండి మాత్రమే కాకుండా విదేశాల నుండి కూడా ప్రజలు బెంగళూరుకు వచ్చి
హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకునే వారు తెలుసుకోవాల్సిన విషయాలు
మన ఆరోగ్యం ఎంత విలువైనదో ఒక్కసారి ఆసుపత్రి బిల్లు చూసినప్పుడు మాత్రమే అర్థమవుతుంది. చిన్న జ్వరం నుంచి పెద్ద సర్జరీల వరకు వైద్యం చాలా ఖర్చుతో కూడుకున్నది. అలాంటప్పుడు మనకు వెంటనే గుర్తు రావాల్సింది హెల్త్ ఇన్సూరెన్స్. కానీ ఇప్పటికీ చాలామంది దీనిని అవసరం లేని ఖర్చుగా భావిస్తున్నారు. కానీ వాస్తవానికి, హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ఒక
కుప్పకూలుతున్న డాలర్, ట్రంప్ నిర్ణయాలతో ఆర్థిక సంక్షోభంలోకి అమెరికా..
యుఎస్ డాలర్ నేల చూపులు చూస్తోంది. గత వారం భారీగా పెరిగిన డాలర్ విలువ ఇప్పడు కుప్పకూలిపోతోంది. ఇజ్రాయెల్ - ఇరాన్ మధ్య యుద్ధం సమయంలో గర్జించిన యూఎస్ డాలర్ కాల్పుల విరమణ ఒప్పందం తర్వాత భారీ స్థాయిలో పడిపోయింది. ప్రస్తుతం డాలర్ విలువ నాలుగు సంవత్సరాల కనిష్ట స్థాయికి అకస్మాత్తుగా కుప్పకూలింది. దీనికి అనేక కారణాలు
అత్యంత తక్కువ ధరకే మలేరియా వ్యాక్సిన్, సంచలన నిర్ణయాన్ని ప్రకటించిన భారత్ బయోటెక్ చైర్మన్..
మలేరియా వ్యాక్సిన్ ఇప్పుడు మరింత తక్కువ ధరకే అందుబాటులోకి రానుంది. ప్రపంచంలోనే తొలి పిల్లల మలేరియా వ్యాక్సిన్ ను కేవలం రూ. 430 కంటే తక్కువకే తీసుకురానున్నట్లు భారత్ బయోటెక్ ప్రకటించింది. హైదరాబాద్కు చెందిన ఫార్మా దిగ్గజం భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్..బహుళ జాతి ఫార్మా కంపెనీ జీఎస్కే పీఎల్సీ రెండు కలిపి సంయుక్తంగా మార్కెట్లోకి ఈ వ్యాక్సిన్
ఫాస్ట్ ట్యాగ్ ఫ్రీ పాస్ కట్ : జూలై 15 నుండి ద్విచక్ర వాహనాలకి కూడా టోల్ చార్జెస్..?
జాతీయ రహదారిని ఉపయోగించే ద్విచక్ర వాహనాలకు పెద్ద వార్త రాబోతోంది. సమాచారం ప్రకారం, ఇప్పుడు ద్విచక్ర వాహనాలు కూడా జాతీయ రహదారి టోల్పై పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఈ నియమం జూలై 15 నుండి అమల్లోకి వస్తుంది. సమాచారం ప్రకారం మీరు ద్విచక్ర వాహనం కొన్నప్పుడు, ఆ సమయంలో టోల్ పన్ను వసూలు చేయబడుతుంది.
టోల్ టాక్స్ మాత్రమే కాదు: ఫాస్టాగ్ తో పార్కింగ్, పెట్రోల్ కూడా !
రోడ్డు రవాణా అండ్ రహదారుల మంత్రిత్వ శాఖ FASTag వినియోగాన్ని మరింత పెంచడానికి కొత్త మార్గాలను అన్వేషిస్తోంది. ప్రస్తుతం, జాతీయ రహదారులపై టోల్ చార్జెస్ కట్టడానికి FASTag ఉపయోగించబడుతుంది. అయితే ఎలక్ట్రిక్ వాహనాలను ఛార్జ్ చేయడానికి, పార్కింగ్ ఇంకా ఇన్సూరెన్స్ కోసం కూడా దీనిని ఉపయోగించాలని మంత్రిత్వ శాఖ కోరుకుంటోంది. ఇది FASTag వినియోగాన్ని మరింత పెంచుతుంది
సామన్యులకు గుడ్ న్యూస్..12 శాతం పన్ను స్లాబ్ రద్దు.. 5% పన్ను స్లాబ్లోకి నిత్యావసర వస్తువులు..
కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సంస్కరణల దిశగా కీలక చర్యలు చేపట్టింది. వస్తువులు, సేవల పన్ను (GST) అమలులోకి వచ్చి 8 సంవత్సరాలు అయిన సంధర్భంగా మరింత పారదర్శకంగా దానిని అమలులోకి తీసుకొచ్చేందుకు కసరత్తు చేస్తోంది. తాజా నివేదికల ప్రకారం.. ప్రభుత్వం 12% పన్ను స్లాబ్ను రద్దు చేయాలని పరిశీలిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. చాలా ఉత్పత్తులను 12 శాతం
నెలవారీ EMI తగ్గించుకోవడానికి ఈ పద్ధతులు పాటించండి
ఈరోజుల్లో విద్య, వైద్యం, పెళ్లి ఖర్చు లేదా హోమ్ రినోవేషన్ లాంటి తక్షణ అవసరాల కోసం వ్యక్తిగత రుణాన్ని (Personal Loan) తీసుకుంటున్నారు . కొందరు రుణం తీసుకున్న తర్వాత ప్రతి నెలా చెల్లించాల్సిన EMI వల్ల ఆర్థిక ఒత్తిడికి లోనవుతారు. ఎలాగైనా EMIని తగ్గించుకుని డబ్బు ఆదా చేసుకోవాలనే ఆలోచన ప్రతి ఒక్కరిలో ఉంటుంది. అయితే
బెంగుళూరులో ఇల్లును అద్దెకు తీసుకుంటున్నారా..అయితే ఈ సమస్యల గురించి ముందు తెలుసుకోండి
సిలికాన్ సిటీ.. బెంగళూరులో ఉద్యోగ అవకాశాలతో పాటుగా జీవనశైలి ఆకర్షణగా ఉండటంతో దేశం నలుమూలల నుండి వచ్చేవారికి బెంగుళూరులో అద్దె ఇంటి వెతకడం ఉత్సాహంగా ఉండొచ్చు కానీ అసలు విషయంలో మాత్రం కాస్త క్లిష్టతరంగా మారుతోంది. చాలా విషయాలు ముందుగా ఆలోచించుకుని బెంగుళూరులో ఇల్లు వెతకాలని రెడ్డిట్ వేదికగా చాలా మంది తమ అనుభవాలను పంచుకుంటున్నారు.బెంగళూరులో అద్దెకు
ఆగని లేఆఫ్స్..భారీగా ఉద్యోగులను తొలగిస్తున్న మైక్రోసాఫ్ట్, కారణం ఏంటంటే...
టెక్ ప్రపంచంలో లేఆఫ్స్ ఆగడం లేదు. ఈ ఏడాది కంపెనీలు భారీ స్థాయిలో ఉద్యోగ తొలగింపులు చేపట్టాయి. తాజాగా మైక్రోసాఫ్ట్ మరోసారి భారీ స్థాయిలో ఉద్యోగాల తొలగింపు జరపబోతోందని వార్తలు వస్తున్నాయి. ఈసారి టెక్ దిగ్గజం ప్రధానంగా Xbox డివిజన్ను లక్ష్యంగా చేసుకొని లేఆప్స్ స్టార్ట్ చేయనుంది. సంస్థ ఆర్థిక సంవత్సరాంతం (జూన్ 30)కి ముందు తీసివేతల
కాంపా కోలాకు ఎదురుదెబ్బ.. '#BoycottCampa' ట్రెండ్ అవడానికి కారణం ఇదే..
కంపెనీ మార్కెటింగ్ టీం ప్రొడక్ట్స్ ప్రోత్సహించడానికి ఏ అవకాశాన్ని మిస్ చేసుకోదు. అయితే, కొన్నిసార్లు కొన్ని తప్పులు కూడా చేస్తారు, ఈ కారణంగా సోషల్ మీడియాలో వ్యతిరేకతను ఎదుర్కోవలసి వస్తుంది. సాఫ్ట్ డ్రింక్ కాంపా విషయంలో కూడా ఇలాంటిదే జరిగింది. సోషల్ మీడియా Xలో కాంపాపై మరోసారి #boycott ట్రెండవుతుంది. అయితే పూరీలో ప్రారంభమయ్యే రథయాత్రకు సంబంధించి
55 ఏళ్ల వధువు, 61 ఏళ్ల వరుడు, 400 కోట్ల విలువైన పెళ్లి.. అసలు ట్విస్ట్ ఏంటంటే ?
అమెజాన్ అధినేత, ప్రపంచంలోనే మూడవ ధనవంతుడు జెఫ్ బెజోస్ తనకి కాబోయే భార్య లారెన్ సాంచెజ్ను రెండోసారి పెళ్లి చేసుకోబోతున్నాడు. ఈ పెళ్లి ఇటలీలోని అందమైన వెనిస్ నగరంలో జరగనుంది, దీనిని 'శతాబ్దపు అత్యంత గ్రాండ్ వివాహం' అని పిలుస్తారు, కానీ ఈ గ్రాండ్ వేడింగ్ ఆడంబరం, గ్లామర్ మధ్య వెనిస్ వీధుల్లో నిరసన స్వరాలు కూడా
అంబానీ-అదానీ టై-అప్: చేతులు కలిపిన వ్యాపార దిగ్గజాలు.. సామాన్యులకు ప్రయోజనం..!
ఇండియాలోని ఇద్దరు పెద్ద దిగ్గజ వ్యాపారవేత్తలు గౌతమ్ అదానీ, ముఖేష్ అంబానీ ఓ వ్యాపారం కోసం కలిసి వచ్చారు. ఇంకా ఈ ఇద్దరూ ఓ ఒప్పందం కూడా కుదుర్చుకున్నారు. దీని వల్ల సామాన్యులు కూడా ప్రయోజనం పొందుతారు. నిజానికి అదానీ కంపెనీ అదానీ టోటల్ గ్యాస్ లిమిటెడ్ (ATGL) అండ్ ముఖేష్ అంబానీ కంపెనీ రిలయన్స్ BP
హెయిర్ ప్లాంటేషన్ నుంచి పన్ను పీకించుకోవడం దాకా.. అన్నింటికి లోన్లు వచ్చేశాయి, ఇంకా షాకింగ్ ఏంటంటే..
సాధారణంగా EMI అంటే టీవీలు, ఫ్రిడ్జీలు, స్మార్ట్ ఫోన్లు కొనుగోలు చేసేవాళ్లు పెడుతుంటారు. జీతం డబ్బులు సరిపోకపోవడం లేక కోనుగోలు శక్తి లేకపోవడం వల్ల చాలామంది వస్తువు కొనుగోలు చేసిన తర్వాత నెల నెలా ఈఎంఐలు కట్టుకుంటూ ఉంటారు.అయితే ఇప్పుడు కొత్త ట్రెండ్ వచ్చేసింది. వస్తువులకే కాకుండా చర్మ సౌందర్యానికి కూడా లోన్లు ఇస్తున్నాయి కొన్ని ఫిన్
ఎన్నో ఆశలతో అంతరిక్షంలోకి శుభాన్షు శుక్లా: అతను వేసుకున్న సూట్ ధర ఎంతో తెలుసా?
భారత వ్యోమగామి శుభాన్షు శుక్లా డ్రాగన్ అంతరిక్ష నౌక ఈరోజు అంతరిక్షంలోకి బయలుదేరి రేపు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి చేరుకుంటుంది. అయితే కొద్దిసేపటి క్రితం ఫ్లోరిడాలోని కెన్నెడీ అంతరిక్ష కేంద్రం నుండి ఆక్సియం మిషన్ 4 బయలుదేరింది. శుభాన్షు శుక్లాతో పాటు అమెరికా, పోలాండ్ అండ్ హంగేరీకి చెందిన వ్యోమగాములు కూడా ఈ అంతరిక్ష నౌకలో ప్రయాణించనున్నారు.
భారత్లో ఇళ్లు కొంటే జీవితాంతం అప్పులే కట్టుకోవాలి, అదే దుబాయ్లో అయితే లాభాలే లాభాలు..!
మధ్య తరగతి భారతీయ దంపతులు తమ పదవీ విరమణ తర్వాత దేశంలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపడం లేదు. వీరంతా గల్ఫ్ కంట్రీల వైపు మొగ్గు చూపుతున్నట్లుగా తెలుస్తోంది. చాలామంది మిడిల్ క్లాస్ భారతీయులు తమ పదవీ విరమణ డబ్బును దుబాయ్ లో రియల్టీ రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. తద్వారా అక్కడ లాభాలను
ఆరోగ్య బీమా ప్రీమియం పెంపుపై ప్రభుత్వం కన్నెర్ర: IRDAIకి పర్యవేక్షణ పెంచాలని ఆదేశాలు!
ఇన్సూరెన్స్ కంపెనీలపై పర్యవేక్షణ పెంచాలని ఆర్థిక మంత్రిత్వ శాఖ బీమా నియంత్రణ సంస్థ ఐఆర్డీఏఐ (భారత బీమా నియంత్రణ అండ్ అభివృద్ధి ప్రాధికార సంస్థ)ను కోరింది. క్లెయిమ్ల పరిష్కారం, ఫిర్యాదుల పరిష్కారం విషయంలో మరింత కఠినంగా ఉండండి అంటూ గత సంవత్సరం ఆరోగ్య బీమా ప్రీమియంలు చాలా వేగంగా పెరిగిన సమయంలో ఈ సూచనలు వచ్చాయి. దీని
Mukesh Ambani on Reliance Jio: నా జీవితంలో నేను చేసిన అత్యంత పెద్ద రిస్క్ రిలయన్స్ జియో అంటూ అధినేత ముఖష్ అంబానీ సంచలన వ్యాఖ్యలు చేశారు. మెకిన్సే గౌతమ్ కుమార్తో జరిగిన ఇంటర్వ్యూలో రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. రిలయన్స్ భవిష్యత్తు ప్రణాళికలతో పాటు దార్శనికతకు సంబంధించిన
గోల్డ్ లోన్ పై ఆర్బిఐ కొత్త రూల్, 10 గ్రాముల బంగారంపై ఎంత లోన్ వస్తుందంటే ?
గోల్డ్ లోన్ సెక్టార్లో పెద్ద మార్పు తీసుకురావడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) రూల్స్ మార్చింది, ఈ చర్యతో బ్యాంకులు వ్యాపార నమూనాను విస్తరించడాన్ని సులభం చేస్తుంది. S&P గ్లోబల్ రేటింగ్స్ రిపోర్ట్ ప్రకారం, బ్యాంకులు బంగారం ఆధారిత కన్స్యూమర్ రుణాల కోసం తక్కువ కాలనికి రుణాలను అందించడానికి ఎక్కువ స్వేచ్ఛ ఉంటుంది. ఇది చిన్న
ఇరాన్ - ఇజ్రాయెల్ కాల్పుల విరమణ: ముడి చమురు ధరలు నేడు మంగళవారం భారీగా తగ్గాయి. గత వారంలో చూస్తే ఇదే అత్యధిక తగ్గుదల. దీనికి కారణం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటన. ఇరాన్ ఇంకా ఇజ్రాయెల్ మధ్య కాల్పుల విరమణ జరిగిందని డోనాల్డ్ ట్రంప్ అన్నారు. దీని వల్ల ఈ ప్రాంతంలో చమురు
Iran-Israel :ఇరాన్-ఇజ్రాయెల్ కాల్పుల విరమణ, ఒక్క దెబ్బకు 3 వేలు తగ్గిన బంగారం ధర.. !
ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య కాల్పుల విరమణ వార్తల తర్వాత బంగారం ధర బాగా పడిపోయింది . MCXలో ఆగస్టు డెలివరీ కోసం గోల్డ్ ఫ్యూచర్స్ కాంట్రాక్ట్ రూ.3,000 తగ్గింది, అంటే దాదాపు 3%. ట్రేడింగ్ ప్రారంభంలో 10 గ్రాములకు రూ.96,422కి పడిపోయింది. గత సెషన్లో చూస్తే 10 గ్రాములకు రూ.99,388 వద్ద ముగిసింది అలాగే నేడు రూ.98,807
రెండు రోజుల్లో రూ. 15 వేలకు పైగా తగ్గిన బంగారం ధర, జూన్ 25 బుధవారం పసిడి ధరలు ఇవే..
Gold Prices Today, June 25: పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. రోజు రోజుకు బంగారం ధరలు తగ్గుతూ వస్తున్నాయి. ఈ మధ్య ఆకాశాన్ని తాకిన పసిడి ధరలు వరుసగా తగ్గుముఖం పడుతూ వస్తున్నాయి. గత రెండు రోజుల నుంచి బంగారం ధరలు రూ. 15,300కు తగ్గాయి. ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య కాల్పుల విరమణ జరిగినట్లుగా అమెరికా అధ్యక్షుడు
Israel-Iran War: ఇజ్రాయెల్-ఇరాన్ యుధ్దం..భారత్ వ్యూహాత్మక మౌనం విలువ రూ. 57 వేల కోట్ల పైమాటే..
Iran-Israel War: ఇజ్రాయెల్-ఇరాన్ దేశాల మధ్య కాల్పులు విరమణ ఒప్పందం కుదిరిన సంగతి విదితమే. ఈ ఒప్పందం కుదిరిన కొన్ని గంటల్లోనే రెండు దేశాలు మళ్లీ కయ్యానికి కాలు దువ్వాయి. దీంతో పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు చోటు చేసుకుంటున్నాయి. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఇరాన్ ఉల్లంఘించిందని దానికి గట్టిగా బుద్ధి చెబుతామని ఇజ్రాయెల్ హెచ్చరికలు పంపింది. దీనికి
ఇరాన్-ఇజ్రాయెల్ యుధ్దం..భారత్ వ్యూహాత్మక మౌనం విలువ రూ. 57 వేల కోట్ల పైమాటే..
India's Strategic Silence on Iran-Israel War: ఇజ్రాయెల్-ఇరాన్ దేశాల మధ్య కాల్పులు విరమణ ఒప్పందం కుదిరిన సంగతి విదితమే. ఈ ఒప్పందం కుదిరిన కొన్ని గంటల్లోనే రెండు దేశాలు మళ్లీ కయ్యానికి కాలు దువ్వాయి. దీంతో పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు చోటు చేసుకుంటున్నాయి. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఇరాన్ ఉల్లంఘించిందని దానికి గట్టిగా బుద్ధి చెబుతామని
గృహ రుణాలపై తక్కువ వడ్డీ రేటు..ఈ హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలపై ఓ లుక్కేసుకోండి
2025 ప్రారంభం నుంచే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) రెపో రేటును 1% తగ్గించింది. ఇప్పుడు హోం లోన్ తీసుకోవాలనుకుంటున్న వాళ్లకి గోల్డెన్ ఛాన్స్. ఎందుకంటే వడ్డీ రేట్లు తగ్గడం, ఈఎంఐలు కూడా చాలా తక్కువగా వస్తున్నాయి.. ఇప్పటి వరకు గృహ రుణాల కోసం బ్యాంకులను ఎక్కువగా ఎంచుకునేవారు, ఇప్పుడు హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలు (HFCలు)
5 నిమిషాల్లో డబ్బు మీ చేతికి..గోల్డ్ లోన్ RBI కొత్త రూల్స్ ఓ సారి తెలుసుకోండి
బంగారం భారతీయ కుటుంబాల్లో అత్యంత విలువైన ఆస్తిగా పరిగణించబడుతుంది. ఆపద సమయంలో దాన్ని అమ్మకుండా, దాని ఆధారంగా తక్షణ ఆర్థిక సాయం పొందేందుకు గోల్డ్ లోన్ ఒక ఉత్తమ ప్రత్యామ్నాయం. ఇది తక్కువ డాక్యుమెంటేషన్తో వేగంగా లోన్ పొందే అవకాశం. ఇటీవల రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ప్రవేశపెట్టిన మార్గదర్శకాలు గోల్డ్ లోన్ రంగంలో పారదర్శకతను
ఆరు నెలల్లో లక్ష మంది ఉద్యోగులు రోడ్డు మీదకు.. ఇంకా వెంటాడుతున్న లేఆప్స్ భయాలు
ప్రపంచవ్యాప్తంగా లేఆప్స్ ఆగడం లేదు. కరోనా మహమ్మారి నుంచి మొదలు పెడితే నేటి వరకు అన్ని రంగాల్లో కంపెనీలు ఉద్యోగులను తీసివేశాయి. ఇంకా తీసివేస్తూనే ఉన్నాయి. ఈ ఏడాది లేఆప్స్ ఉండవు అనుకుంటే ఉద్యోగ తొలగింపులు భారీస్థాయిలో జరగబోతున్నాయనే వార్తలు వస్తున్నాయి. 2025లో టెక్ పరిశ్రమ గడ్డు పరిస్థితులను ఎదుర్కోబోతోంది. దీంతో ఉద్యోగులను ఇంటికి సాగనంపేందుకు ప్రముఖ
రైల్వే ప్రయాణికులకు అలర్ట్, జూలై 1 నుంచి పెరగనున్న టికెట్ ధరలు, ఎంత అంటే..
రైల్వే ప్రయాణికులకు అలర్ట్.. వచ్చే నెల నుంచి రైలు టికెట్ ఛార్జీలు పెరగనున్నాయి. చాన్నాళ్ల తర్వాత రైల్వే టికెట్ ఛార్జీలు పెరగబోతున్నాయని వార్తలు వస్తున్నాయి. రైల్వే బోర్డు అధికారిక వర్గాల సమాచారం ప్రకారం.. పెరిగిన ధరలు జూలై 1 నుంచి అమల్లోకి రానున్నాయి. మరి ఎంత పెరగనుంది. ఎన్ని కిలోమీటర్లకు పెరిగే అవకాశం ఉంది వంటి వివరాలపై
హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మరోసారి ప్రముఖంగా వార్తల్లోకెక్కింది. దాని జోరు ఏ మాత్రం తగ్గలేదని మరోసారి నిరూపితమైంది. తాజాగా తెలంగాణ రాజధాని హైదరాబాద్ పరిసర ప్రాంతాలలో హౌజింగ్ బోర్డుకు చెందిన భూములు బహిరంగ వేలంలో మరోసారి రికార్డు స్థాయి ధరలతో దూసుకుపోయాయి. ఐటీ సిటీ గచ్చిబౌలిలోని ఓ ప్రాంతంలోని ఒక కమర్షియల్ ప్లాట్ ని తెలంగాణ ప్రభుత్వం
ఇరాన్-ఇజ్రాయెల్ కాల్పుల విరమణ, ఒక్క దెబ్బకు 3 వేలు తగ్గిన బంగారం ధర.. !
ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య కాల్పుల విరమణ వార్తల తర్వాత బంగారం ధర బాగా పడిపోయింది . MCXలో ఆగస్టు డెలివరీ కోసం గోల్డ్ ఫ్యూచర్స్ కాంట్రాక్ట్ రూ.3,000 తగ్గింది, అంటే దాదాపు 3%. ట్రేడింగ్ ప్రారంభంలో 10 గ్రాములకు రూ.96,422కి పడిపోయింది. గత సెషన్లో చూస్తే 10 గ్రాములకు రూ.99,388 వద్ద ముగిసింది అలాగే నేడు రూ.98,807
టెక్ ఉద్యోగులంతా రోడ్డు మీదకు వచ్చే సమయం ఆసన్నమైంది..ముందే చెప్తున్నామంటూ సీఈఓల వార్నింగ్..
AI Could Take Over Software Engineers Jobs? కరోనా మహమ్మారి తర్వాత ఉద్యోగుల పరిస్థితి దారుణంగా తయారయింది. ఎప్పుడు తమ ఉద్యోగం ఊడుతుందో తెలియక ఇప్పటికీ ఉద్యోగులు భయంతో బతుకుతున్నారు. ఆర్థిక మాంద్య భయాలు ఇంకా వీడనే లేదు. ఈ నేపథ్యంలోనే కంపెనీలు కాస్ట్ కటింగ్ కోసం ప్రయత్నిస్తున్నాయి. ఉద్యోగులను ఇంటికి సాగనంపుతున్నాయి. గత నాలుగేళ్లలో
ట్రంప్ వ్యాఖ్యలతో ముడి చమురు ధరలు పతనం: ప్రపంచ దేశాలకు ఊరట!
ముడి చమురు ధరలు నేడు మంగళవారం భారీగా తగ్గాయి. గత వారంలో చూస్తే ఇదే అత్యధిక తగ్గుదల. దీనికి కారణం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటన. ఇరాన్ ఇంకా ఇజ్రాయెల్ మధ్య కాల్పుల విరమణ జరిగిందని డోనాల్డ్ ట్రంప్ అన్నారు. దీని వల్ల ఈ ప్రాంతంలో చమురు సరఫరాకు అంతరాయం కలుగుతుందనే భయం తగ్గింది.
బంగారం ధరలు ఢమాల్.. ట్రంప్ ప్రకటనతో పసిడి నేల చూపులు, జూన్ 24, మంగళవారం ధరలు ఇవే..
Gold Rates Today, June 24: బంగారం ప్రియులకు ఇక నుంచి శుభవార్తలే వినిపించబోతున్నాయి. ఈ మధ్య ఆకాశాన్ని తాకిన పసిడి ధరలు వరుసగా తగ్గుముఖం పడుతూ వస్తున్నాయి. ఈ మధ్య వారం రోజుల నుంచి ధరలు తగ్గుముఖం పడుతూ వస్తున్నాయి. నేడు కూడా బంగారం ధరలు తగ్గాయి. ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య కాల్పుల విరమణ జరిగినట్లుగా అమెరికా
స్టాక్ మార్కెట్ కుష్ : ప్రారంభమైన వెంటనే 4.43 లక్షల కోట్ల లాభం ! కాల్పుల విరమణ
ఇరాన్ ఇంకా ఇజ్రాయెల్ మధ్య కాల్పుల విరమణ ప్రకటన కారణంగా నేడు దేశీయ స్టాక్ మార్కెట్ మంచి వృద్ధిని చూస్తోంది. ట్రేడింగ్ ప్రారంభంలో BSE సెన్సెక్స్ దాదాపు 900 పాయింట్లు పెరిగింది, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ కూడా దాదాపు 300 పాయింట్లు పెరిగింది. ఈ పెరుగుదలతో BSEలో లిస్ట్ చేసిన కంపెనీల మార్కెట్ క్యాప్ 4.43 లక్షల
దారుణంగా బ్యాంకుల పరిస్థితి, తగ్గుతున్న లాభాలు.. బ్యాంకింగ్ సెక్టార్ ఎలా కోలుకుంటుంది ?
ఈ ఏడాది మార్చి 2025 త్రైమాసికంలో బ్యాంకులకు అంతగా కలిసి రాలేదు. దింతో ఈసారి బ్యాంకుల మొత్తం లాభం ఒకే అంకెకి మాత్రమే పెరిగింది, ఇది గత నాలుగు సంవత్సరాలలో అంటే 17 త్రైమాసికాలలో మొదటిసారి కనిపించింది. ప్రైవేట్ రంగ బ్యాంకుల బలహీనమైన పనితీరు, దేశంలోని అతిపెద్ద బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) లాభం
కోటి రూపాయలు విలువ 20 ఏళ్లలో రూ.25 లక్షలకు పడిపోయింది..కారణం తెలిస్తే గుండెలు బాదుకోవాల్సిందే..
ద్రవ్యోల్బణం అంటే ఒక ఆర్థిక వ్యవస్థలో వస్తువులు, సేవల ధరలు కాలక్రమేణా పెరగడం. దీంతో మీ డబ్బు విలువ ఏడాదికేడాది తగ్గిపోతుందని ఎప్పుడైనా గమనించారా.. వస్తువులు, సేవల ధరలు పెరగడం మూలంగా మీ డబ్బు మంచి నీళ్లలా ఖర్చు అవుతూ..తగ్గిపోతుందనే నిజాలు తెలిస్తే మీరు గుండెలు బాదుకుంటారు.. ద్రవ్యోల్బణం డబ్బు విలువను ఎంతలా తగ్గిస్తుందంటే..20 ఏళ్ల క్రితం
హైదరాబాద్ రియల్ ఎస్టేట్..ఈ బెల్ట్కు మాత్రమే ఇప్పుడు పుల్లు డిమాండ్, ఎంతలా అంటే..
Hyderabad Real Estate : ఓ వైపు హైదరాబాద్ నగరం శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. నగరం నలువైపులా రియల్ ఎస్టేట్ కళకళలాడుతోంది. నివాస సముదాయాల భవనాల ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. పక్క ఊర్ల నుంచి వచ్చిన వారు హైదరాబాద్ నగరంలో సొంతిళ్లు కొనుక్కోవాలని కలను సాకారం చేసుకుంటున్నారు. దీంతో నగరంలో రియల్ ఎస్టేట్ భూమ్ ఏ మాత్రం
హార్ముజ్ జలసంధి మూసివేత..ఇరాన్ చివరి అస్త్రానికి అల్లాడుతున్న ప్రపంచదేశాలు, భారత్ సంగతేంటి ?
Strait of Hormuz: హార్ముజ్ జలసంధి మూసివేత.. ఇప్పుడు ఈ అంశం ప్రపంచదేశాలకు తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఇరాన్ అణు కేంద్రాలపై అమెరికా జరిపిన వైమానిక దాడులకు ప్రతీకారంగా ఈ జలసంధిని మూసివేయాలని ఇరాన్ పార్లమెంట్ ఆమోదం తెలిపింది. గ్లోబల్ మార్కెట్లో అత్యంత కీలకమైన చమురు రవాణా మార్గాలలో ఒకటైన హార్ముజ్ జలసంధిని మూసివేస్తే ప్రపంచవ్యాప్తంగా చమురు
భారత టెకీలకు అమెరికా భారీ షాక్, చిన్న సాకుతో ఏకంగా హెచ్-1బి వీసాలు రద్దు, అసలు కారణం ఏంటంటే..
అమెరికాలో పనిచేస్తున్న టెకీలకు ట్రంప్ సర్కారు భారీ షాకిచ్చింది. ఇక్కడ పనిచేస్తూ అనుమతికి మించి భారతదేశంలో ఎక్కువ రోజులు గడిపారంటూ టెకీలను అమెరికా వెనక్కి పంపించి వేసింది. వారి హెచ్-1బి వీసాలను రద్దు చేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. మీరు అమెరికాలో ఉండటానికి వీల్లేదని స్పష్టం చేసింది. హైదరాబాద్, బెంగుళూరుకు చెందిన ముగ్గురు టెకీల హెచ్-1బి వీసారద్దు
ప్రపంచవ్యాప్తంగా టెకీలకు లక్షల్లో జీతాలు ఉంటాయనేది అందరికీ తెలిసిందే. ఏ రంగంలో ఉండని జీతాలు వారికి ఉంటాయి. ఫ్రెషర్లకు కూడా భారీ స్థాయిలో జీతాలు ఆఫర్ చేసి మరీ టెక్ కంపెనీలు తీసుకుంటూ ఉంటాయి. అయితే టెక్ కంపెనీ ఇచ్చిన ప్యాకేజీ నాకు సరిపోవడం లేదంటూ ఓ ఉద్యోగి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం వైరల్ అవుతోంది.
భారత్- అమెరికా మధ్య జరుగుతున్న వాణిజ్య చర్చలు ఓ కొలిక్కి రావడంలేదు. తాజాగా అగ్రరాజ్యం అమెరికా కొన్ని డిమాండ్లను భారతదేశం ముందు పెట్టింది. అయితే ఆ డిమాండ్లను కేంద్రంలోని మోదీ సర్కారు అంగీకరించలేదు. దీంతో రెండు దేశాల మధ్య వాణిజ్యపరమైన చర్చలు ఆగిపోయాయి. కాగా మొక్కజొన్న, సోయాబీన్ వంటి దిగుమతులపై సుంకాలను తగ్గించాలని డొనాల్డ్ ట్రంప్ సర్కారు
Gold Rates Today, June 23: పసిడి ప్రియులకు శుభవార్త.. సామాన్యులకు ఊరటనిస్తూ బంగారం ధరలు మళ్లీ తగ్గాయి. పెట్టుబడిదారులు ఇజ్రాయెల్-ఇరాన్ వార్ వదిలేసి యూస్ డాలర్ మీద దృష్టి సారించడంతో బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. రానున్న కాలంలో ఈ ధరలు మరింతగా తగ్గే అవకాశాలు ఉన్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇరాన్ అణు కేంద్రంపై
ముఖేష్ అంబానీ కుడి భుజం, కోట్ల జీతం వదిలి సన్యాసిగా మారి.. ఎందుకో తెలుసా ?
రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీకి సన్నిహితుడు, సంస్థలో సీనియర్ అధికారి అయిన ప్రకాష్ షా సంచలన నిర్ణయం తీసుకున్నారు. ప్రాపంచిక అనుబంధాలను, కోట్ల సంపదను విడిచిపెట్టి ఆయన సన్యాసి జీవితాన్ని స్వీకరించారు. రిలయన్స్లో వైస్ ప్రెసిడెంట్గా పనిచేస్తూ అంబానీకి 'కుడి భుజం' అని పేరుగాంచిన ప్రకాష్ షా తన ఏడాది జీతం సుమారు రూ.75 కోట్లు
స్టాక్ మార్కెట్లో డబ్బుల సునామీ.. 15800 కోట్లతో 12 IPOలు.. ఇన్వెస్టర్లకు పండగే..
చాలా కాలం తర్వాత, స్టాక్ మార్కెట్లో మళ్ళీ సందడి నెలకొననుంది. దీనికి కారణం రేపటి నుండి అంటే జూన్ 23 నుండి ప్రైమరీ మార్కెట్లో చాలా కార్యకలాపాలు ఉంటాయి. దింతో ఈ ఒక వారంలో 12 కంపెనీల IPOలు మార్కెట్లో ప్రారంభించబోతున్నాయి. ఇది స్టాక్ మార్కెట్ నుండి రూ. 15,800 కోట్లు సేకరించడానికి ప్రయత్నిస్తుంది. ప్రత్యేకత ఏమిటంటే,