Hyderabad Metro: 8 ఏళ్లు పూర్తి చేసుకున్న హైదరాబాద్ మెట్రో! త్వరలో రాబోతున్న రూట్లు ఇవే..
నగర ప్రయాణంలో విప్లవాత్మక మార్పులు తెచ్చిన హైదరాబాద్ మెట్రో(Hyderabad Metro) రైలు.. శుక్రవారం నాటికి విజయవంతంగా ఏడేళ్లు పూర్తి చేసుకుని, ఎనిమిదో సంవత్సరంలోకి అడుగుపెడుతోంది. 2017 నవంబర్ 29న ప్రారంభమైనప్పటి నుండి ఇది సురక్షితమైన, వేగవంతమైన రవాణా సాధనంగా నిరూపించుకుంది. ఈ సందర్భంగా మెట్రో గురించిన ఇంట్రెస్టింగ్ విషయాలు ఇప్పుడు చూద్దాం. హైదరాబాద్ మెట్రో
Home Loan: లోన్ మధ్యలో కూడా వడ్డీ రేటును తగ్గించుకోవచ్చని తెలుసా? ఇలా చేస్తే చాలు!
రీసెంట్ గా RBI కొన్ని కొత్త క్రెడిట్ స్కోర్ రూల్స్ గురించి ప్రకటించింది. అయితే వీటి ద్వారా మీ లోన్ వడ్డీ రేటు తగ్గే అవకాశం ఉంటుదని మీకు తెలుసా? RBI (రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా) తీసుకువచ్చిన కొత్త ఆదేశాల ప్రకారం.. మీరు లోన్ తీసుకున్న తర్వాత కూడా మీ క్రెడిట్ స్కోర్ మెరుగుపడితే.. వడ్డీ
Gold rates: తగ్గుతున్న బంగారం ధరలు.. ఇప్పుడు కొనాలా? వద్దా?
బంగారం (Gold) ఎప్పుడూ భారతీయ సంస్కృతిలో ఒక ముఖ్యమైన భాగంగా ఉంది. ఇది కేవలం ఆభరణం మాత్రమే కాదు, ఆపదలో ఆదుకునే ఆర్థిక భద్రత కూడా. ద్రవ్యోల్బణం (Inflation), మార్కెట్ అస్థిరత సమయాల్లో సంపదను కాపాడటానికి బంగారం ఒక సురక్షితమైన పెట్టుబడిగా ఉంటుంది. అయితే గత కొన్ని రోజులుగా బంగారం ధరలు(Gold Rates) తగ్గుతూ వస్తున్నాయి. ఈరోజు
బెంగళూరు రియల్ ఎస్టేట్.. ఈ 5 ఏరియాల్లోనే పుల్లు డిమాండ్.. ఎగబడికొంటున్న ఇన్వెస్టర్లు
బెంగళూరు రియల్ ఎస్టేట్ మార్కెట్ ఎప్పుడూ మంచి డిమాండ్ తో కూడి ఉంటుంది. ఒక ప్రాంతం సంవత్సరాల పాటు నిశ్శబ్దంగా ఉండి, ఒక్కసారిగా భారీ వృద్ధికి కేంద్రంగా మారుతుంది. ఇందుకు ప్రధాన కారణాలు.. కొత్త రవాణా మార్గాలు, మెట్రో లైన్లు, IT పార్కులు, పరిశ్రమలు, వ్యాపార కేంద్రాల పెరుగుదల, ఉద్యోగ అవకాశాలు. ఈ నేపథ్యంలోనే నగరంలో రియల్
real estate: హైదరాబాద్, బెంగళూరు కాదు.. ఈ నగరమే రియల్ ఎస్టేట్లో టాప్!
గత మూడేళ్లుగా భారతదేశ హౌసింగ్ మార్కెట్లో పెద్ద మార్పు వచ్చింది. లగ్జరీ ఇళ్ల కొనుగోళ్లు బాగా పెరిగాయి. తాజాగా ANAROCK విడుదల చేసిన డేటా ప్రకారం.. ముంబై, బెంగళూరు, హైదరాబాద్, పూణే వంటి ప్రముఖ నగరాలను దాటి.. ఒక నగరం దాదాపు అన్ని బడ్జెట్ విభాగాలలో అత్యధికంగా గృహాల ధరల పెరుగుదలను నమోదు చేసింది. అదేంటంటే.. {image-untitleddesign-2025-11-27t170421-391-1764246439.jpg
India US Trade Deal : పైకి కనిపించేది ఒకటి! తెర వెనుక జరిగేది మరొకటి!
గత కొన్ని వారాలుగా India US Trade Deal గురించిన చర్చలు ఎక్కడికక్కడ ఆగిపోయాయేమో అన్న భావన చాలా మందిలో ఉంది. ఇరు దేశాల నుండి ఎటువంటి పెద్ద ప్రకటనలు లేవు. అయితే భారతదేశం తన ఇంధన వనరుల విధానంలో చేస్తున్న కీలకమైన మార్పులను గమనిస్తే అసలు కథ తెర వెనుక నెమ్మదిగా మొదలైనట్లు స్పష్టమవుతోంది. ఈ
Wedding Insurance:పెళ్లిళ్లలో కొత్త ట్రెండ్.. వెడ్డింగ్ ఇన్సూరెన్స్! ఇదెలా ఉంటుందంటే..
ఈ రోజుల్లో భారతీయ వివాహాలు అంటే కేవలం వేడుకలు మాత్రమే కావు. అవి సంప్రదాయంగా చేసే భారీ ఈవెంట్లు. నెలల తరబడి ప్లానింగ్ తో పాటు బోలెడంత ఖర్చు చేస్తారు. బంగారు ఆభరణాలు, కాస్ట్లీ వేదిక, కేటరింగ్, భారీ లైటింగ్.. ఇలా పెళ్లికి లక్షల్లో ఖర్చు అవుతుంది. అందుకే ఇప్పుడు వీటిని కవర్ చేసేందుకు ఇన్సూరెన్స్ పాలసీలు
భారతదేశ డేటా రాజధానిగా విశాఖపట్నం..రూ. 98 వేల కోట్లతో రిలయన్స్ దిమ్మతిరిగే ప్లాన్
విశాఖపట్నం భారతదేశ డేటా రాజధాని కాబోతోంది. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అత్యంత కీలకమైన ప్రకటన చేసింది. విశాఖపట్నంలో ప్రపంచ స్థాయి AI నేటివ్ డేటా సెంటర్ క్యాంపస్ను నిర్మించడానికి రిలయన్స్ ఇండస్ట్రీస్, బ్రూక్ఫీల్డ్, డిజిటల్ రియాలిటీ కలిసి ఏర్పాటు చేసిన జాయింట్ వెంచర్ డిజిటల్ కనెక్షన్, ప్రభుత్వం తరఫున ఆంధ్రప్రదేశ్ ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డ్తో అధికారిక
ఒక్క చిన్న ఆలోచన.. పీకల్లోతు అప్పుల నుంచి రూ. 3 కోట్ల వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించింది.
భారతదేశంలో ఒక స్టార్టప్ ప్రారంభించడం అంటే ఒక కల, ఒక ఆతృత, ఒక ఆశ. కానీ ఆ కలను నెరవేర్చే ప్రయాణం మాత్రం అంత సులభం కాదు. కేవలం ఒక ఆలోచన సరిపోదు.. ప్రభుత్వ రిజిస్ట్రేషన్లు, పన్ను దాఖలు, లైసెన్సులు, పత్రాలు..ఇక్కడ ప్రారంభమవుతుంది అసలు పోరాటం. మన దేశంలో చాలా మంది యువ వ్యవస్థాపకులు తమ కలలను
బెంగళూరు వాసులకు బిగ్ ట్రాఫిక్ అలర్ట్..ఈ ఏరియాలో 11 రోజుల పాటు రోడ్డు మూసివేత..
బెంగళూరు నగరంలో ప్రతిరోజూ లక్షలాది వాహనాలు తిరుగుతాయి. ఇటీవల బెంగళూరులో ట్రాఫిక్ పెద్ద తలనొప్పిగా మారింది. ఒక కిలోమీటరు ప్రయాణించాలంటే 20 నుంచి 30 నిమిషాలు వేచి ఉండాల్సి వస్తోంది. ట్రాఫిక్ పోలీసులు దీనిపై నిరంతరం పనిచేస్తున్నప్పటికీ, ట్రాఫిక్ సమస్య తగ్గడం లేదు. ఏదైనా పెద్ద కార్యక్రమాలు ఉంటే రోడ్డు వాహనాలతో నిండిపోతుంది. ఇక కబ్బన్ పార్క్
Sovereign Gold Bonds: గోల్డ్ బాండ్స్తో మంచి రాబడి! ఎంత పెడితే ఎంత వచ్చిందంటే..
Sovereign Gold Bonds (SGB) పథకం పెట్టుబడిదారులకు ఎంత లాభదాయకమో మరోసారి రుజువైంది. 2017లో రిలీజ్ చేసిన గోల్డ్ బాండ్స్ మెచ్యూరిటీ వివరాలను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) తాజాగా ప్రకటించింది. సురక్షితమైన రాబడిని అందించే ఈ పథకం గురించి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. సాధారణంగా గోల్డ్ బాండ్స్ అనేది ఎనిమిదేళ్ల
Bengaluru traffic: బెంగళూరులో వర్క్-లైఫ్ బ్యాలెన్స్ లేదు.. సీఈవోల ఆవేదన! ఓసారి మీరూ చూడండి!
ఒకప్పుడు గార్డెన్ సిటీగా, పెన్షనర్ల స్వర్గంగా పిలవబడిన బెంగళూరు (Bengaluru), నేడు భారతదేశానికి టెక్నాలజీ హబ్ గా మారింది. కానీ, ఇప్పుడు ఆ హబ్.. ఉక్కిరిబిక్కిరి అవుతోంది. వేల కోట్ల పెట్టుబడులకు, లక్షలాది ఉద్యోగుల ఆశలకు నిలయమైన ఈ నగరం.. ట్రాఫిక్, గుంతలు, నీటి కొరత అనే మూడు మహా సమస్యలతో ఉక్కిరిబిక్కిరి అవుతోంది. దీనిగురించి స్టార్టప్
విజయవాడ నుంచి తిరుపతి మీదుగా బెంగళూరుకు వందే భారత్.. డిసెంబర్ 10 నుంచి పట్టాల పైకి..
దక్షిణ మధ్య రైల్వే తాజా ప్రకటన ప్రకారం.. విజయవాడ, బెంగళూరును నేరుగా అనుసంధానించనున్న కొత్త వందే భారత్ ఎక్స్ప్రెస్ సేవలు డిసెంబర్ 10న ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ప్రారంభ తేదీపై తుది ధృవీకరణ త్వరలో రానున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ రైలు ప్రధానంగా విజయవాడ - తిరుపతి - బెంగళూరు మార్గంలో నడుస్తూ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక
eps pension: బడ్జెట్కు ముందే శుభవార్త! EPS పెన్షన్లు భారీగా పెంపు! ఎంతంటే..
సుదీర్ఘ కాలంగా ఎదురుచూస్తున్న 65 లక్షల మందికి పైగా పెన్షనర్లకు ఇది నిజంగా తీపి కబురు! త్వరలో ప్రవేశపెట్టబోయే కేంద్ర బడ్జెట్ కు ముందే కేంద్ర ప్రభుత్వం ఒక కీలకమైన నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. EPS పెన్షన్ల(eps pension)ను భారీగా పెంచనుంది. దీని గురించిపూర్తి వివరాల్లోకి వెళ్తే.. కేంద్ర ఆర్థిక శాఖ త్వరలోనే
8th Pay Commission: ఫిట్మెంట్ ఫ్యాక్టర్ లెక్కలు ఇవే..! మీ శాలరీ ఎంత పెరుగుతుందంటే..
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు శుభవార్త! త్వరలో మీ జీతాలు పెరగనున్నాయి. అయితే ఎంతమేరకు పెరుగుతాయి అన్నదే ఇప్పుడు ప్రశ్న. 8వ పే కమిషన్ రాకతో తమ జీతాలు, పెన్షన్లు ఎంత పెరుగుతాయో అని ప్రతి ఒక్కరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం 8వ పే కమిషన్ ఛైర్మన్, సభ్యులను నియమించి.. నిబంధనలను ప్రకటించినప్పటి నుంచి
బంగారం ధర ఈ రోజు తగ్గింది.. అయినా కొనకపోవడమే మంచిది.. నవంబర్ 27, గురువారం ధరలు ఇవే..
పసిడి ధరలు సామాన్యులకు భారంగా మారాయి.ఈ మధ్య కాలంలో పెరగడమే కాని తగ్గడం లేదు. సామాన్యులు బంగారం కొనాలంటేనే బిత్తరపోయే పరిస్థితి నెలకొంది. దీనికి కారణం ఏంటంటే.. ఆర్థిక రాజకీయ అస్థిరత, భౌగోళిక ఉద్రిక్తతలు, పెరుగుతున్న ద్రవ్యోల్బణ ఒత్తిడి, అలాగే బలహీనబడుతున్న అమెరికన్ డాలర్ ఇవన్నీ బంగారం వైపు పెట్టుబడిదారులను మళ్లించాయి. అయితే ఈ రోజు ధరలు
బంగారం ధర ఈ రోజు కూడా పెరిగింది.. కొనకపోవడమే మంచిది.. నవంబర్ 27, గురువారం ధరలు ఇవే..
పసిడి ధరలు సామాన్యులకు భారంగా మారాయి.ఈ మధ్య కాలంలో పెరగడమే కాని తగ్గడం లేదు. సామాన్యులు బంగారం కొనాలంటేనే బిత్తరపోయే పరిస్థితి నెలకొంది. దీనికి కారణం ఏంటంటే.. ఆర్థిక రాజకీయ అస్థిరత, భౌగోళిక ఉద్రిక్తతలు, పెరుగుతున్న ద్రవ్యోల్బణ ఒత్తిడి, అలాగే బలహీనబడుతున్న అమెరికన్ డాలర్ ఇవన్నీ బంగారం వైపు పెట్టుబడిదారులను మళ్లించాయి. నవంబర్ 27, గురువారం
తిరుపతికి బుల్లెట్ ట్రైన్.. హైదరాబాద్ నుంచి చెన్నైకు కేవలం 2 గంటల్లో చేరుకునేలా ప్లాన్..
దక్షిణ భారతదేశంలో హై-స్పీడ్ రైలు నెట్వర్క్ విస్తరణ మరింత వేగాన్ని పుంజుకుంటోంది. ప్రతిపాదిత చెన్నై-హైదరాబాద్ బుల్లెట్ రైలు కారిడార్ ఇప్పుడు కీలక దశకు చేరుకుందని రైల్వే వర్గాలు వెల్లడించాయి. మొత్తం 778 కిలోమీటర్ల పొడవుతో ప్లాన్ చేయబడిన ఈ ప్రాజెక్ట్కు సంబంధించి సవరించిన మార్గ అలైన్మెంట్ను దక్షిణ మధ్య రైల్వే (SCR) ఇటీవల ఖరారు చేసి తమిళనాడు
ప్రపంచ దేశాలకు సవాల్ విసిరే దిశగా భారత్.. రేర్ ఎర్త్ పర్మనెంట్ మాగ్నెట్స్ తయారీలో మరో కీలక అడుగు
భారతదేశంలో దేశీయ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచి, కీలక రంగాల్లో దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించడానికి కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ బుధవారం ప్రకటించిన వివరాల ప్రకారం.. రేర్ ఎర్త్ పర్మనెంట్ మాగ్నెట్స్ (REPM) తయారీకి సంబంధించిన రూ.7,280 కోట్ల పథకానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ కొత్త పథకం
fixed deposits returns vs inflation: 67 ఏళ్ల పదవీ విరమణ చేసిన రామకృష్ణకు.. తన జీవితంలో కష్టపడి సంపాదించిన పొదుపులను భద్రపరచుకోవడం ముఖ్యమైన నిర్ణయం. ప్రభుత్వ ఉద్యోగం నుంచి రిటైర్ అయిన తర్వాత, ఆయనకు సేవింగ్స్గా రూ. 1.2 కోట్లు చేతికి వచ్చాయి. రిస్క్ను అస్సలు ఇష్టపడని ఆయన.. సంపూర్ణ భద్రత కోసం ఈ మొత్తాన్ని
Hp layoffs : టెక్ ఉద్యోగులకు దెబ్బ మీద దెబ్బ.. హెచ్పీలో భారీ లేఆఫ్లు! అసలు కారణం ఇదేనట!
టెక్ ఉద్యోగులకు లేఆఫ్ ల తిప్పలు తప్పడం లేదు. టెక్నాలజీ రంగంలో పనిచేసే ఉద్యోగులకు ఈ సంవత్సరం కూడా కష్టకాలమే. గతేడాది ఆర్థిక మాంద్యం భయాలతో వేలమందిని ఇంటికి పంపిన టెక్ కంపెనీలు ఇప్పుడు మరో కొత్త కారణంతో మళ్లీ కోతలకు సిద్ధమవుతున్నాయి. అదేంటంటే..టెక్ రంగంలో దిగ్గజ కంపెనీ అయిన హెచ్పీ (HP) కూడా ఈ లేఆఫ్ల
nps scheme: ఈ ఒక్క స్కీమ్తో ఈజీగా రిచ్ అయిపోవచ్చు! ఎలాగో ఇక్కడ చూసేయండి!
మీరు లాంగ్ టర్మ్ లో మంచి లాభాల కోసం చూస్తున్నారా? తక్కువ రిస్క్ తీసుకుంటూ అద్భుతమైన రాబడి పొందాలనుకుంటున్నారా? అయితే నేషనల్ పెన్షన్ స్కీమ్ (nps scheme) లో వచ్చిన సరికొత్త మార్పులు మిమ్మల్ని కోటీశ్వరులను చేసే అవకాశం ఉందని అంటున్నారు ఆర్థిక నిపుణులు. అదెలాగంటే.. ఇండియాలో పెట్టుబడి అనగానే చాలా మందికి ముందుగా
షేర్లపై లోన్ తీసుకునే వారు ఈ విషయాలు తప్పకుండా తెలుసుకోండి.. లేకుంటే మొత్తం నష్టపోతారు...
ఈ రోజుల్లో ఆర్థిక అవసరాలు ఏ క్షణానైనా మన ముందుకు రావచ్చు. వ్యాపార విస్తరణ, ఆరోగ్య అత్యవసరం, విద్యా ఖర్చులు లేదా ఇంటి నిర్మాణం వంటి అవసరాలు మనకు ఎదురవుతుంటాయి. ఇలాంటి సందర్భాల్లో ఎక్కువ మంది తాకట్టు రుణాలను పరిగణిస్తారు. గతంలో ఆస్తి లేదా బంగారం ప్రధాన పూచీకత్తు అయితే.. ఇప్పుడు కాలానుగుణ మార్పులతో స్టాక్లపై రుణాలు
Gold: జువెలరీ ఇన్సూరెన్స్ గురించి తెలుసా? ఇది ఉంటే మీ బంగారం పోతుందన్న భయం ఉండదు!
భారతదేశంలో బంగారు నగలు(gold jewellery) అంటే కేవలం అలంకరణ వస్తువులు మాత్రమే కాదు. తరతరాలుగా వస్తున్న భారీ పెట్టుబడి కూడా. ముఖ్యంగా ప్రస్తుతం నడుస్తున్న పండుగలు, వివాహాల సీజన్లో చాలామంది కొత్తగా నగలు కొంటుంటారు. మరి పొరపాటున నగలు పోతే పరిస్థితి ఏంటి? అందుకే ఇప్పుడు చాలామంది జువెలరీ ఇన్సూరెన్స్ తీసుకుంటున్నారు. ఇదెలా ఉంటుందంటే..
హైదరాబాద్లో లగ్జరీ ఇళ్ల కోసం ఎగబడుతున్న కొనుగోలుదారులు.. డిమాండ్తో భారీగా పెరిగిన ధరలు
హైదరాబాద్లోని రియల్ ఎస్టేట్ రంగం గత మూడు సంవత్సరాలుగా అపూర్వమైన పెరుగుదలను నమోదు చేస్తోంది. ముఖ్యంగా లగ్జరీ హౌసింగ్ విభాగంలో దూసుకుపోతోంది. ఒకప్పుడు కేవలం అత్యంత ధనిక వర్గానికి మాత్రమే పరిమితమైన ఈ మార్కెట్.. ఇప్పుడు కొత్త డిమాండ్, ప్రీమియం అభిరుచులు, వేగంగా పెరుగుతున్న HNIలు (High Net-worth Individuals), కార్పొరేట్ వృద్ధి కారణంగా శక్తివంతంగా మారింది.
bank holidays:డిసెంబర్లో చాలా రోజులు బ్యాంకులు బంద్! ఫుల్ లిస్ట్ ఓసారి చూసేయండి!
సంవత్సరంలో చివరి నెల డిసెంబర్ వచ్చేసింది. ఈ చలికాలంలో ముఖ్యమైన బ్యాంక్ పనులను ప్లాన్ చేసుకునే వారికి ఒక ముఖ్యమైన అప్ డేట్. అదేంటంటే వచ్చే నెలలో ఏకంగా 12 రోజుల బ్యాంక్ హాలిడేస్ ఉన్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) అధికారిక క్యాలెండర్ ప్రకారం డిసెంబర్ 2025లో వివిధ పండుగలు, ప్రాంతీయ సెలవులు, వీక్లీ
ఇంత మోసమా.. ఒక్క జిల్లా నుంచే 2 లక్షలకు పైగా H-1B వీసాలు..భారత్పై విరుచుకుపడిన అమెరికా ఆర్థికవేత్త
అమెరికన్ టెక్ కంపెనీలు H1B వీసాను ఉపయోగించి ప్రతిభావంతులైన విదేశీయులను అమెరికాకు తీసుకువచ్చి ఉపాధి కల్పిస్తాయి. ఈ విధంగా, H1B వీసాపై అమెరికాకు వెళ్లే వారిలో 70% మంది భారతీయ టెక్ నిపుణులే. అయితే దీనిపై ఇప్పుడు తీవ్ర విమర్శలు వెలువెత్తుతున్నాయి. అమెరికా మాజీ కాంగ్రెస్ సభ్యుడు, ప్రసిద్ధ ఆర్థికవేత్త డాక్టర్ డేవ్ బ్రాట్ H-1B వీసా
December 1: డిసెంబర్ 1 నుంచి మారుతున్న కొత్త రూల్స్! ఇవి చేయకపోతే ఫైన్ తప్పదు!
నవంబర్ నెల ముగుస్తోంది. ఇంకొన్ని రోజుల్లో డిసెంబర్(December 1) నెల మొదలుకానుంది. నెల మార్పు అంటే కేవలం క్యాలెండర్లో తేదీ మారడం మాత్రమే కాదు, ప్రభుత్వపరంగా కొన్ని ముఖ్యమైన రూల్స్ మారే అవకాశం ఉంది. మరి డిసెంబర్ 1 నుంచి ఏయే రూల్స్ మారుతున్నాయో తెలుసుకుందామా? 1. EPFO నుంచి UPS కు మారాలా?
ప్రపంచానికి భారత్ సవాల్ విసరాలంటే ఈ లక్ష్యం చేరాలి.. మన దేశ భవిష్యత్ రోడ్ మ్యాప్ ఇదే..
భారత ఆర్థిక వ్యవస్థ 2025లో ఒక కీలక మలుపు దిశగా పయనిస్తోందని చెప్పవచ్చు. ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక అనిశ్చితి పెరుగుతున్న సమయంలో, సరఫరా గొలుసుల మార్పులు, జియోపాలిటికల్ ఉద్రిక్తతలు, వాతావరణ మార్పుల ప్రభావం, టెక్నాలజీ విప్లవాలు దేశాల అభివృద్ధి దిశ దశను మార్చుతున్నాయి. ఇటువంటి సందర్భంలో.. భారత్ తన ఆర్థిక శక్తిని బలోపేతం చేసుకుంటూ, ప్రపంచ ఆర్థిక
tata sierra : మార్కెట్ను పరుగులు తీయిస్తున్న ' టాటా సియెరా' లాంచ్! ఈ కారు స్పెషాలిటీ ఏంటి?
టాటా మోటర్స్ తమ కొత్త SUV టాటా సియెరా(tata sierra) ని లాంఛ్ చేయంతో మార్కెట్లో టాటా షేర్లు ఊపందుకున్నాయి. బుధవారం ఉదయం స్టాక్ మార్కెట్లో టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్ (TMPV) షేర్లు దూసుకుపోయాయి. నిఫ్టీ50 లో అత్యధిక లాభాలు పొందిన వాటిలో ఇదీ ఒకటి. ట్రేడింగ్ మొదట్లో ఏకంగా 2.1 శాతం పెరిగింది. మంగళవారం
మరోసారి బ్యాంకుల విలీనం! ప్రపంచ బ్యాంకులుగా మార్చాలని ప్లాన్!
భారతీయ బ్యాంకింగ్ వ్యవస్థ ప్రపంచ స్థాయికి ఎదగబోతోంది. ఇందులో భాగంగానే మరోసారి బ్యాంకుల విలీనం జరగనుంది. దేశంలోని ప్రభుత్వ రంగ బ్యాంకుల (PSU Banks)ను బలోపేతం చేయడం కోసం ఈ నిర్ణయం తీసుకోనున్నారు. దీని గురించి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. ప్రపంచంలోని టాప్ 100 బ్యాంకుల్లో స్థానం సంపాదించాలంటే.. చిన్న బ్యాంకులన్నీంటిని కలిపి
బంగారం ధర భారీగా పెరిగింది.. షాపుల వైపు ఈ రోజు చూడకండి.. నవంబర్ 26, బుధవారం ధరలు ఇవే..
బంగారం ధరలు సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. ఈ మధ్య కాలంలో భారీగా పెరగడమే కాని తగ్గడం లేదు. నిన్న భారీగా పెరిగిన పసిడి ధరలు..ఈ రోజు కూడా పెరిగాయి. సామాన్యులు బంగారం కొనాలంటేనే బిత్తరపోయే పరిస్థితి నెలకొంది. దీనికి కారణం ఏంటంటే..ఆర్థిక అస్థిరత, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, పెరుగుతున్న ద్రవ్యోల్బణ ఒత్తిడులు, అలాగే బలహీనబడుతున్న అమెరికన్ డాలర్
HP నుంచి 6 వేల మంది ఉద్యోగులు ఔట్.. కాస్ట్ కటింగ్ ప్లాన్ చేస్తున్న టెక్ దిగ్గజం
కృత్రిమ మేధస్సు (AI) ఆధారిత మార్పుల దిశగా వ్యూహాత్మక ప్రయాణంలో భాగంగా..2028 ఆర్థిక సంవత్సరం నాటికి ప్రపంచవ్యాప్తంగా 4 వేల నుండి 6 వేల ఉద్యోగాలను తగ్గించాలనే లక్ష్యాన్ని HP ప్రకటించింది. వ్యాపార కార్యకలాపాలను మరింత క్రమబద్ధీకరించడం, ఉత్పత్తి అభివృద్ధిని వేగవంతం చేయడం, కస్టమర్ సంతృప్తిని పెంపొందించడం, మొత్తం ఉత్పాదకతను పెంచడమే ఈ చర్య యొక్క ప్రధాన
48 గంటలు పని..అధిక వేతనం.. కొత్త కార్మిక చట్టాలపై ఐటీ రంగం నయా ప్లాన్
భారతదేశంలో అమల్లోకి రానున్న కొత్త కార్మిక నిబంధనలు దేశ ఐటీ రంగంలో శ్రమ విధానం, వేతన నిర్మాణం, ఉద్యోగి సంక్షేమ వ్యవస్థలను గణనీయంగా ప్రభావితం చేయనున్నాయని పరిశ్రమ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇవి ఐటీ ఉపాధి యొక్క ప్రాథమిక నిర్మాణాన్ని దెబ్బతీయవు, అయితే సంస్థలు పెరగబోయే వేతన ఖర్చులను భరించేందుకు, ప్రమాణాలకు అనుగుణంగా లోతైన మార్పులకు సిద్ధం కావాల్సిన
బంగారం కొనుగోలుపై బ్యాంక్ ఆఫ్ అమెరికా సంచలన నివేదిక.. ధరల పెరుగుదలపై కీలక సూచన
బంగారం ధరలు 2025లో అత్యంత చారిత్రాత్మక స్థాయిలను తాకాయి. నవంబర్ 25 2025 నాడు దేశంలో రూ. 1, 25 వేలకు పైగానే ట్రేడ్ అయింది. ఈ సంవత్సరం మొదటిసారిగా బంగారం చరిత్రలో రికార్డుగా ఔన్సుకు4,000 డాలర్ల మార్క్ను అధిగమించింది. అక్టోబర్ 7, 2025న ఫ్యూచర్స్ మార్కెట్లో ధర 4,014.60 డాలర్ల ఇంట్రాడే గరిష్ట స్థాయికి చేరుకోవడం,
warren buffett: ఇవి ఫాలో అయితే ఇక మీ కెరీర్ కు ఢోకా లేదు! వారెన్ బఫెట్ కెరీడ్ గైడెన్స్ టిప్స్!
వారెన్ బఫెట్(warren buffett).. ఈ పేరు వింటే మనకు స్టాక్ మార్కెట్, బిలియన్ల సంపద గుర్తొస్తాయి. ప్రపంచ కుబేరుల్లో ఒకరుగా ఉన్న ఆయన ఇటీవలే తన కంపెనీ నుంచి రిటైర్ అయ్యారు. అయితే ఆయన ఇన్నేళ్ల అనుభవాన్ని ప్రజలతో పంచుకుంటున్నారు. ముఖ్యంగా కెరీర్ ను బిల్డ్ చేసుకోడానికి కొన్ని ఈజీ టిప్స్ పాటించాలంటున్నారు. బఫెట్ చెప్తున్న కెరీర్
term insurance:టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకునే ముందు ఇవి తెలుసుకోండి! లేకపోతే నష్టపోతారు!
ఫైనాన్షియల్ ప్లానింగ్ లో టర్మ్ ఇన్సూరెన్స్ అనేది చాలా ముఖ్యమైన అంశం. మీ జీవితానికి ఒక భరోసా ఉండాలంటే తప్పకుండా ఏదో ఒక టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి. అయితే వీటిలో చాలా రకాల పాలసీలు ఉంటాయి. సరైన పాలసీని ఎంచుకోవాలంటే ముందు మీకు కొన్ని విషయాలు తెలిసి ఉండాలి. అవేంటో ఇప్పుడు చూద్దాం. 1.
how to earn 1 crore: రూ. కోటి సంపాదించడానికి బెస్ట్ స్కీమ్ ఇదే? ప్రతినెలా ఇలా చేస్తే చాలు!
కోటి రూపాయలు సంపాదించడం అనేది చాలామంది మధ్య తరగతి వాళ్లకు ఒక అందని ద్రాక్ష వంటిది. కానీ, సరిగ్గా ప్లాన్ చేసుకుంటే రూ.కోటి కలను ఈజీగా నిజం చేసుకోవచ్చంటున్నారు నిపుణులు. అయితే దానికోసం ఎలా ప్లాన్ చేసుకోవాలి? కోటి రూపాయల కలను నిజం చేసుకోవడానికి ఎన్నేళ్లు పడుతుంది? ఇప్పుడు తెలుసుకుందాం. రూ.కోటి సంపాదించడం సాధ్యమే.
77 లక్షల ఉద్యోగాలు..రూ. 75 వేల కోట్ల రెవిన్యూ.. కొత్త లేబర్ కోడ్పై SBI సంచలన నివేదిక
భారత ప్రభుత్వం ఇటీవల అమలు చేసిన కొత్త కార్మిక చట్టాలు దేశ ఆర్థిక వ్యవస్థను గణనీయంగా మార్చగల సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీసెర్చ్ తాజా నివేదిక తెలిపింది. ఈ చట్టాలు సమర్థవంతంగా అమలు అయితే.. భారతదేశంలో నిరుద్యోగం సుమారు 1.3 శాతం తగ్గవచ్చని, దీని ఫలితంగా దాదాపు 77 లక్షల మంది
బంగారం ఈ ధర వద్దకు వచ్చేదాకా ఆగండి.. లాభాల కోసం కొనుగోలు రేటును సూచిస్తున్న బులియన్ నిపుణులు
మంగళవారం (నవంబర్ 25) బంగారం ధరలు MCXలో ప్రారంభ లావాదేవీల్లోనే ఒక శాతం కంటే ఎక్కువ పెరిగి పెట్టుబడిదారుల ఆసక్తిని మళ్లీ బంగారంపైనే కేంద్రీకరించాయి. డిసెంబర్లో అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను తగ్గించవచ్చనే అంచనాలు గత వారంతో పోలిస్తే మరింత బలపడటంతో అంతర్జాతీయ మార్కెట్లలో పసిడిపై భారీగా కొనుగోళ్లు పెరిగాయి. దీనికి తోడు దేశీయంగా వివాహ
ITR Refund: ఇన్కమ్ ట్యాక్స్ రీఫండ్ ఎందుకంత ఆలస్యం! ఇంతకీ ఎప్పుడు వస్తుంది?
ITR Refund: 2024-25 ఫైనాన్షియల్ ఇయర్ కు సంబంధించిన ఇన్కమ్ ట్యాక్స్ రీఫండ్ (ITR) ఈ సారి చాలా లేట్ అయినట్టు కనిపిస్తుంది. గడువుకు చాలా నెలల ముందే ఫైల్ చేసినా చాలామంది ఇప్పటికీ తమ రిఫండ్ల కోసం ఎదురుచూస్తున్నారు. ఇంతకీ రిఫండ్ ఆలస్యానికి కారణమేంటి? రీఫండ్ ఎప్పుడు వస్తుంది? ఆలస్యానికి కారణం ఇదే.. సాధారణంగా
New Labour Code: కొత్త లేబర్ చట్టాలతో ఉద్యోగుల్లో ప్రొడక్టివిటీ పెరుగుతుందా?
కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకురాబోతున్న కార్మిక చట్టాల(New Labour Code)తో దేశంలో ఉద్యోగ నాణ్యత పెరుగుతుందా? ఇకపై దేశంలోని అన్ని రంగాల ఉద్యోగాల్లో ప్రొడక్టివిటీ పెరగబోతోందా? భారత దేశం ఆర్థికంగా దూసుకుపోతున్న ఈ సమయంలో కొత్త చట్టాలు ఎలాంటి ప్రభావాన్ని చూపుతాయి? క్లియర్ కట్ అనాలసిస్ ఇప్పుడు చూద్దాం. పభుత్వం తీసుకొచ్చిన ఈ కొత్త సంస్కరణల వెనుక
జీఎస్టీ వ్యవస్థలో మరో కీలక మార్పు.. ఇన్వర్టెడ్ డ్యూటీ స్ట్రక్చర్పై దృష్టి పెట్టిన కేంద్రం
గత సెప్టెంబర్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా అనేక అవసరమైన వస్తువులపై జీఎస్టీ రేట్లను తగ్గిస్తూ కీలక నిర్ణయం తీసుకున్నాయి. ఈ చర్య వలన ఎరువులు, బట్టలు, సైకిళ్లు వంటి ముఖ్యమైన వినియోగ వస్తువులపై పన్ను భారాన్ని తగ్గించడమే కాకుండా, పరిశ్రమలకు కొంత ఊరట లభించింది. అయితే ఇది జీఎస్టీ వ్యవస్థలో ఉన్న ఒక కీలక అంశాన్ని..
Robert Kiyosaki:అతిపెద్ద సంక్షోభం మొదలైంది! మీ డబ్బు ఎలా కాపాడుకోవాలి? రాబర్ట్ కియోసాకి సలహా!
రిచ్ డాడ్ పూర్ డాడ్ రచయిత, ప్రపంచ ప్రఖ్యాత ఆర్థిక నిపుణుడు రాబర్ట్ కియోసాకి (Robert Kiyosaki) మరోసారి సంచలన హెచ్చరిక చేశారు. అమెరికా, యూరప్, ఆసియాలలో చరిత్రలోనే అతిపెద్ద ఆర్థిక సంక్షోభం ఇప్పటికే మొదలైందని ఆయన ప్రకటించారు. అంతేకాదు ఈ సమయంలో మీ డబ్బుని ఎలా కాపాడుకోవాలో కూడా సలహా ఇచ్చారు. మరిన్ని వివరాల్లోకి వెళ్తే..
రూ.19 వేలకు పైగా పెరిగిన బంగారం ధర.. కొనుగోలుపై నిపుణులు కీలక సూచన.. నవంబర్ 25, మంగళవారం ధరలు ఇవే..
భారతదేశంలో బంగారం ధరలు భారీగా పెరిగాయి. ఈ భారీ పెరుగదలకి ప్రధాన కారణం ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఆర్థిక పరిస్థితులు, పెట్టుబడిదారులు కీలకమైన అమెరికా ఆర్థిక డేటా కోసం ఎదురు చూడటం అని విశ్లేషకులు పేర్కొన్నారు. వెండి ధరలు కూడా బంగారం మాదిరిగానే ఒత్తిడిని ఎదుర్కొని గణనీయంగా పెరిగాయి. మార్కెట్ నిపుణుల అంచనా ప్రకారం.. బుధవారం బంగారం ధరలు
హైదరాబాద్ నుండి బెంగళూరుకు కేవలం 2 గంటల్లోనే.. అత్యధిక వేగంతో బుల్లెట్ రైలు వచ్చేస్తోంది..
భారతదేశంలో రాబోయే హై-స్పీడ్ బుల్లెట్ రైలు ప్రాజెక్ట్ దక్షిణ భారతదేశ రవాణా రంగంలో మరో విప్లవాత్మక మార్పుకు నాంది పలకనుంది. బెంగళూరు - హైదరాబాద్లను కలుపుతూ ప్రతిపాదించబడిన ఈ హై-స్పీడ్ రైలు కారిడార్ రెండు రాష్ట్రాల మధ్య వేగాన్ని గణనీయంగా తగ్గించనుంది. ప్రస్తుతం ట్రెయిన్ ద్వారా దాదాపు 19 గంటలు పడే ఈ రెండు ప్రధాన నగరాల
ఐటీ కంపెనీలపై కొత్త వేతనాల పిడుగు..ఉద్యోగులకు మాత్రం పండగే పండగ.. కారణం ఇదే..
భారతదేశంలో కొత్త కార్మిక చట్టాలు అమల్లోకి రావడంతో.. దేశంలోని ఐటీ, ఐటీ ఆధారిత సేవల సంస్థలు పెద్ద ఎత్తున వ్యయ ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. ముఖ్యంగా వేతన నిర్మాణం, ఆరోగ్య పరిరక్షణ ఖర్చులు, సమ్మతి (కాంప్లైయెన్స్) సంబంధిత అవసరాలు గణనీయంగా పెరుగుతున్నాయి. అధికారిక రంగంలో పెద్ద యజమానులుగా ఉన్న ఐటీ పరిశ్రమకు ఇది ఒక కీలక మార్పు అనిపిస్తోంది.
వచ్చే నెల రోజుల్లో 46 లక్షల పెళ్లిళ్లు.. కోట్ల రూపాయల వ్యాపారం..ఆ ఒక్క రంగంలోనే..
భారతదేశం పండుగ హడావిడిని ముగించుకున్న వెంటనే దేశవ్యాప్తంగా మరో కొత్త జోష్ మొదలైంది.. అదే వివాహాల సీజన్. ప్రతి నగరంలో హోటల్ లాన్లు కిక్కిరిసిపోవడం, ఆభరణాల దుకాణాల్లో రద్దీ పెరగడం, షేర్వానీలు-చీరల విక్రయాలు పీక్కు చేరుకోవడం, ఈ సీజన్ బలాన్ని మరింతగా చేస్తోంది. TOI నివేదిక ప్రకారం.. ఈ షాదీ సీజన్ భారత వినియోగ వ్యయాలను గణనీయంగా
బ్రిటన్కు స్టీల్ కింగ్ లక్ష్మీ మిత్తల్ గుడ్బై చెప్పడానికి కారణం ఇదే.. గల్ఫ్ దేశాల వైపు చూపు..
ప్రపంచ స్టీల్ రంగంలో అగ్రగామిగా ఎదిగిన ఆర్సెలార్ మిత్తల్ సంస్థ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ లక్ష్మీ మిత్తల్ యూకేకు గుడ్బై చెప్పేందుకు సిద్ధమవుతున్నారు. బ్రిటన్ ప్రభుత్వం తీసుకువస్తున్న కొత్త పన్ను విధానాలు ఆయనకు నచ్చకపోవడంతో ఈ కీలక నిర్ణయం తీసుకున్నారని బ్రిటన్ మీడియా నివేదికలు చెబుతున్నాయి. ముఖ్యంగా నాన్-డోమ్ పన్ను విధానం రద్దు అంశం అనేకమంది బిలియనీర్లను ఆ
ట్రంప్కు భారీ షాక్.. సుంకాలకు ప్రతీకారంగా భారత్తో జత కట్టిన రెండు దేశాలు
ప్రపంచంలో మూడు పెద్ద అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలైన భారతదేశం, బ్రెజిల్, దక్షిణాఫ్రికా ఇప్పుడు ఒక్కటవ్వబోతున్నాయి. దీనికి ప్రధాన కారణం ఏంటంటే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న దూకుడు వాణిజ్య, రాజకీయ చర్యలు అని చెప్పవచ్చు. గతంలో వాషింగ్టన్ ఈ దేశాలతో శాంతియుతంగా, జాగ్రత్తగా దౌత్యం కొనసాగిస్తుండేది. అయితే ట్రంప్ వచ్చిన తర్వాత పరిస్థితి పూర్తిగా
పర్మినెంట్ ఉద్యోగుల మెడపై వేలాతున్న ఫ్రీలాన్సర్ల కత్తి.. కొత్త స్కెచ్ వేసిన కంపెనీలు
2025 నాటికి AI వాడకం సంస్థల పనితీరునే కాదు, మొత్తం శ్రామిక శక్తి నిర్మాణాన్ని కూడా పూర్తిగా మార్చేస్తోంది. ముఖ్యంగా మానవ వనరుల విభాగంలో AI ఆధారిత సాధనాల వినియోగం వేగంగా పెరిగింది. దీంతో ఆధునిక కార్యాలయాల్లో కస్టమర్ ఇంటరాక్షన్ నైపుణ్యాలు, డేటా అనలిటిక్స్ అనుభవ అవసరం పెరుగుతోంది. ఇది కేవలం మారుతున్న మార్కెట్ డిమాండ్ల ప్రతిఫలమే
బంగారం ధర భారీగా తగ్గింది..అయినా ఇంకా తగ్గేదాకా వెయిట్ చేయండి.. నవంబర్ 24, సోమవారం ధరలు ఇవే..
భారత మార్కెట్లలో బంగారం ధరలు ఆటుపోట్లకు గురవుతున్నాయి. ప్రపంచ మార్కెట్లో నెలకొన్న అనిశ్చితి, ద్రవ్యోల్బణ భయాలు, పెట్టుబడిదారుల రక్షణాత్మక కొనుగోళ్ల కారణంగా పసిడి ధరలు గత కొంత కాలంగా పెరుగుతూ వచ్చాయి. డాలర్ బలహీనత, జియోపాలిటికల్ ఉద్రిక్తతలు, ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లలో నెలకొంటున్న ఒత్తిడి బంగారాన్ని మళ్లీ సేఫ్-హేవన్ ఆస్తిగా మార్చివేస్తున్నాయి. దీనికి తోడు పెళ్లిళ్ల సీజన్
నెల్లూరులో బిర్లాను కొత్త ఫైబర్ సిమెంట్ బోర్డ్ ప్లాంట్.. మొత్తం పెట్టుబడి ఎంతంటే..
భవననిర్మాణ సామగ్రి రంగంలో తన స్థాయిని మరింత బలోపేతం చేసేందుకు బిర్లాను గ్రూప్ ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లాలో గ్రీన్ఫీల్డ్ తయారీ కేంద్రాన్ని స్థాపించనున్నట్లు ప్రకటించింది. నిర్మాణ, మౌలికరంగ సదుపాయాలు, ఇంటీరియర్ సొల్యూషన్స్ వంటి విభాగాల్లో వేగంగా పెరుగుతున్న డిమాండ్ను దృష్టిలో ఉంచుకుని, కంపెనీ కొత్తగా ఫైబర్ సిమెంట్ బోర్డ్ తయారీ ప్లాంట్ను ఏర్పాటు చేయనుంది. ఈ కొత్త
కేంద్రం మరో సంచలన నిర్ణయం.. మూడు ప్రభుత్వ రంగ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీలు విలీనం దిశగా..
భారత ప్రభుత్వ యాజమాన్యంలోని జనరల్ ఇన్సూరెన్స్ రంగంలో పెద్ద ఎత్తున మార్పులకు కేంద్రం మళ్లీ శ్రీకారం చుట్టింది. చాలా ఏళ్లుగా పెండింగ్లో ఉన్న మూడు ప్రభుత్వ రంగ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీలు..ఓరియంటల్ ఇన్సూరెన్స్,నేషనల్ ఇన్సూరెన్స్, యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీల విలీనం ప్రతిపాదనను ఆర్థిక మంత్రిత్వ శాఖ తాజాగా మరోసారి పునఃపరిశీలించడం ప్రారంభించింది. ఈ విలీనం ద్వారా
సేఫ్ గా పెట్టుబడి పెట్టే విధానాల్లో ఫిక్స్డ్ డిపాజిట్లు(FD) అన్నింటికంటే ముందు ఉంటాయి. వీటిలో డబ్బు సురక్షితంగా ఉండడమే కాకుండా లాంగ్ టర్మ్ లో మంచి రాబడి కూడా ఇస్తాయి. అయితే మీరు పెద్ద మొత్తంలో డబ్బును ఫిక్స్డ్ డిపాజిట్ చేసే ముందు ఏయే బ్యాంకులు ఎంత వడ్డీ ఇస్తున్నాయో ఒకసారి గమనించడం ముఖ్యం. ఎందుకంటే.. చిన్న
8th pay commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్న్యూస్! 8వ వేతన సంఘంపై బిగ్ అప్డేట్!
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు గుడ్ న్యూస్! మీ జీతాలు, పెన్షన్లు, అలవెన్సులు పెరగనున్నాయి. రిటైర్డ్ జస్టిస్ రంజన దేశాయ్ నేతృత్వంలోని 8వ వేతన సంఘం (8th pay commission) ఇప్పటికే ఈ పని మొదలుపెట్టింది. త్వరలోనే దీనిపై తుది నిర్ణయం వెలువడనుంది. దీని గురించి పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఫిట్మెంట్ ఫ్యాక్టర్ ఈ కమీషన్ లో
గతేడాది 2024లో ఆస్ట్రేలియా ఒక కొత్త వీసా విధానాన్ని తీసుకొచ్చింది. ప్రపంచ స్థాయి నిపుణులను, మేధావులను ఆకర్షించేలా ఆస్ట్రేలియా ప్రభుత్వం నేషనల్ ఇన్నోవేషన్ వీసా (National Innovation Visa) అనే సరికొత్త పర్మనెంట్ రెసిడెన్సీ ప్రొగ్రామ్ ను తీసుకొచ్చింది. దీని గురించి పూర్తి వివరాల్లోకి వెళ్తే.. తమ దేశంలో నిపుణులను పెంచుకునేందుకు ఆస్ట్రేలియా నేషనల్
Bengaluru: ప్రపంచంలోని టాప్ 30 నగరాల్లో బెంగళూరు! హైదరాబాద్ ప్లేస్ ఎంతంటే..
బెంగళూరు నగరం మరో కొత్త ప్రపంచ స్థాయి గౌరవాన్ని అందుకుంది. ఈసారి ఇది స్టార్టప్ల గురించో, ట్రాఫిక్ గురించో కాదు! ప్రపంచంలోని టాప్ 30 నగరాల్లో చోటు సంపాదించింది. దీని గురించిన మరిన్ని వివరాల్లోకి వెళ్తే.. ప్రపంచంలోని బెస్ట్ సిటీస్ - 2026 నివేదికలో బెంగళూరు టాప్ 30 నగరాలలో ఒకటిగా నిలిచింది. రెసోనెన్స్ కన్సల్టెన్సీ (Resonance
భారత విమానాశ్రయాల చరిత్రలో సంచలనం! బెంగళూరు ఎయిర్పోర్ట్కు అరుదైన గౌరవం!
ప్రయాణికులకు అత్యుత్తమ సేవలు అందించడంలో బెంగళూరులోని కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం (BLR Airport) మరో అద్భుతమైన మైలురాయిని చేరుకుంది. ఎయిర్పోర్ట్స్ కౌన్సిల్ ఇంటర్నేషనల్ (ACI) నుంచి లెవెల్ 3 యాక్సెసిబిలిటీ అక్రిడిటేషన్ పొందిన మొదటి భారతీయ విమానాశ్రయంగా చరిత్ర సృష్టించింది. దీని గురించి మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. విమానాశ్రయంలో దివ్యాంగుల (Persons with
ఢిల్లీ vs బెంగళూరు vs హైదరాబాద్.. వీటిలో బెస్ట్ కోవర్కింగ్ ప్లేస్ ఏది? షాకింగ్ రిపోర్ట్!
మనదేశంలో వరల్డ్ క్లాస్ సిటీలు చాలానే ఉన్నాయి. అయితే వీటిలో బెస్ట్ కోవర్కింగ్ ప్లేస్ ఏది? అన్న డౌట్ మీకెప్పుడైనా వచ్చిందా..? ఈ విషయంపైనే తాజాగా ఒక రీసెర్చ్ జరిగింది. ఇండియా ఫ్లెక్స్ పల్స్ రిపోర్ట్ 2025 ప్రకారం దేశంలోని బెస్ట్ కోవర్కింగ్ ప్లేస్ ఏదో తెలిసిపోయింది. ఈ రేసులో నిజమైన ఛాంపియన్ ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.
gold price today: మెల్లగా మారుతున్న ట్రెండ్! ఆదివారం నాటికి బంగారం ధరలు ఈ విధంగా ఉన్నాయి!
నవంబర్ 23 ఆదివారం రోజున దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. అంతర్జాతీయంగా అనిశ్చితి నెలకొనడం, ముఖ్యంగా త్వరలో రాబోయే US ఫెడ్ డిసెంబర్ పాలసీ కారణంగా పసిడి ధరలు పెద్దగా మార్పు లేకుండా ముగిశాయి. ధరల వివరాలు మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX)లో బంగారం ధర శుక్రవారం రాత్రి 10 గ్రాములకు ₹1,24,195
భార్య ముందు చూపుకి భర్త మైండ్ బ్లాక్.. రూ. 8 లక్షలు పెట్టుబడి పెడితే రూ. 30 లక్షలు చేతికి ..
భారతీయ గృహిణులు పొదుపు చేయడంలో మాత్రమే కాదు.. ఆ పొదుపును ఎక్కడ పెట్టుబడి చేయాలన్న విషయంలోనూ అసాధారణ దూరదృష్టి కలిగి ఉంటారు. పండుగలు, శుభకార్యాలు, బోనస్లు, చిన్న ఆదాయాలు ఏ సందర్భమైనా బంగారం కొనడమే ఉత్తమమని భావించే అలవాటు భారతీయ మహిళలలో తరతరాలుగా ఉంది. ఈ బంగారంపై విశ్వాసం సాధారణ భావన కాదని, కాలంతో పరీక్షించబడిన సత్యమని
13 వేల మంది ఉద్యోగులు రోడ్డు మీదకు.. టెలికం చరిత్రలో అతి పెద్ద లేఆప్స్ ప్రకటించిన వెరిజోన్
అమెరికాలోని ప్రముఖ వైర్లెస్ సేవల సంస్థ వెరిజోన్..తన చరిత్రలోనే అతిపెద్ద ఉద్యోగాల కోత చర్యను ప్రారంభించాలని నిర్ణయించింది. కార్యకలాపాలను సరళీకరించడం, ఖర్చులను తగ్గించడం, అలాగే కంపెనీని తిరిగి పోటీతత్వ దిశగా నడపడం లక్ష్యంగా ఈ భారీ నిర్ణయం తీసుకుంది. కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ డాన్ షుల్మాన్ ఉద్యోగులకు పంపిన అంతర్గత ఇమెయిల్ ద్వారా ఈ విషయం
ఉద్యోగులకు సూపర్ న్యూస్..ఏడాది దాటితే గ్రాట్యుటీ..కొత్త లేబర్ కోడ్ అమల్లోకి..
భారతదేశంలో శ్రామిక రంగాన్ని పూర్తిగా మారుస్తూ, నూతన కార్మిక కోడ్లు...(వేతన కోడ్, పారిశ్రామిక సంబంధాల కోడ్, సామాజిక భద్రత కోడ్, వృత్తి భద్రత-ఆరోగ్యం-పని పరిస్థితుల కోడ్) నవంబర్ 21 నుంచి అమల్లోకి వచ్చాయి. ఇవి ఇప్పటి వరకు విడివిడిగా అమలులో ఉన్న 29 కార్మిక చట్టాల స్థానంలోకి వచ్చి ఆధునిక, పారదర్శక శ్రామిక చట్రాన్ని రూపొందిస్తున్నాయి. ఈ
బంగారం ధర భారీగా పెరిగింది.. కొంటే నష్టాల్లో బుక్కయిపోతారు.. నవంబర్ 22, శనివారం ధరలు ఇవే..
భారత మార్కెట్లలో బంగారం మరోసారి మెరిసింది. అంతర్జాతీయ మార్కెట్లో పెరుగుతున్న అనిశ్చితి, ద్రవ్యోల్బణ భయాలు, పెట్టుబడిదారుల రక్షణాత్మక కొనుగోళ్ల కారణంగా బంగారం ధరలు శనివారం గణనీయంగా పెరిగాయి. డాలర్ బలహీనత, జియోపాలిటికల్ ఉద్రిక్తతలు, ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లలో నెలకొంటున్న ఒత్తిడి బంగారాన్ని మళ్లీ సేఫ్-హేవన్ ఆస్తిగా మార్చాయి. పెళ్లిళ్ల సీజన్ ముందుకొస్తుండటంతో దేశీయ డిమాండ్ కూడా పెరగడంతో,
ప్రతి నెల 7వ తేదీ లోపు ఉద్యోగులకు జీతాలు చెల్లించాల్సిందే.. కొత్త లేబర్ కోడ్ రూల్స్ ఇవే..
కేంద్ర ప్రభుత్వం నవంబర్ 21, 2025న విడుదల చేసిన కొత్త Labour Code భారత కార్మిక వ్యవస్థలో పెద్ద మార్పులకు నాంది పలికింది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ), ఐటీ ఆధారిత సేవల రంగాలకు అధిక ప్రాధాన్యం ఇస్తూ.. ప్రతి నెల 7వ తేదీలోపు ఉద్యోగులకు జీతాలు చెల్లించడం తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం నూతన నిబంధనలను అమలులోకి తెచ్చింది.
ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతున్న అనిశ్చితి మధ్యలో కూడా భారతదేశపు మధ్యకాలిక ఆర్థిక దృశ్యం బలంగానే నిలబడుతుందనే నమ్మకాన్ని నోమురా సంస్థలో భారత ఆర్థిక వ్యవస్థను విశ్లేషించే ప్రముఖ ఆర్థికవేత్త ఆరోదీప్ నంది వ్యక్తం చేశారు. రూపాయి క్రమంగా బలపడే అవకాశం, స్థిరమైన ఆర్థిక వృద్ధి, అలాగే విధాన పరమైన సడలింపులు..ఇవన్నీ కలిసి భారత ఆర్థిక వ్యవస్థకు మద్దతునిస్తాయని ఆయన
కుప్పకూలిన AI మార్కెట్.. పెట్టుబడులను వెన్కక్కి తీసుకుంటున్న ఇన్వెస్టర్లు..కారణం ఏంటంటే..
నవంబర్ 20, 2025న వాల్ స్ట్రీట్ ఒక తీవ్రమైన పతనాన్ని చవిచూసింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బూమ్ చుట్టూ పెరుగుతున్న సందేహాలు, టెక్నాలజీ స్టాక్స్ విలువలు అతిగా పెరిగాయనే భయాలు, అలాగే మిశ్రమంగా వచ్చిన US ఉపాధి గణాంకాల..ఇవన్నీ కలిసి మార్కెట్లను గందరగోళ పరిచాయి. దీని ఫలితంగా, ఒక్కరోజులోనే 2.7 ట్రిలియన్ డాలర్ల మార్కెట్ విలువ ఆవిరైపోయింది. ఇటీవలి
new labour codes: కొత్త కార్మిక చట్టం రాబోతోంది! ఫుల్ డీటెయిల్స్ ఓసారి చూసేయండి!
భారతదేశంలో కొత్త కార్మికుల చట్టం రాబోతోంది! కేంద్ర ప్రభుత్వం ఎన్నో దశాబ్దాలుగా ఉన్న పాత కార్మిక చట్టాలను మార్చి నాలుగు ప్రధానమైన కొత్త లేబర్ కోడ్లను అమలు లోకి తెచ్చింది. ఈ సంస్కరణల ద్వారా సుమారు 40 కోట్లకు పైగా కార్మికులకు కనీస వేతనాలు, సామాజిక భద్రత, గ్రాట్యుటీ వంటి ముఖ్యమైన హామీలు లభించనున్నాయి. ఆత్మనిర్భర్ భారత్,
నెలంతా కష్టపడినా పాతికా ముప్ఫై వేలు సంపాదించడం కష్టంగా ఉన్న ఈ రోజుల్లో ఒకేసారి నాలుగైదు పనులు చేస్తూ నెలకు రూ. లక్ష సంపాదిస్తున్నా అని చెప్తున్నాడు ఒక ర్యాపిడో డ్రైవర్. ఇతని కథ విని నెటిజన్లంతా ఆశ్చర్యపోతున్నారు. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే.. సోషల్ మీడియాలో ముఖ్యంగా లింక్డ్ఇన్లో ఇప్పుడు ఒక కథనం
top up loan: లోన్ అమౌంట్ సరిపోలేదా? ఇలా చేస్తే అదనంగా మరికొంత డబ్బులిస్తారు!
చాలామంది రకరకాల అవసరాల కోసం లోన్ తీసుకుంటారు. అయితే ఒకవేళ ఆ లోన్ అమౌంట్ మీకు సరిపోని పక్షంలో మీరు అదనంగా మరికొంత లోన్ పొందొచ్చు. దీన్నే టాప్ అప్ లోన్(top up loan) అంటారు. అసలు వీటిని ఎలా ఇస్తారు? ప్రాసెస్ ఏంటి? ఇప్పుడు తెలుసుకుందాం. ఇప్పటికే రుణం తీసుకున్న వారికి అదనంగా
బంగారాన్ని అమ్మేసుకుంటున్న రష్యా? కారణం ఇదేనా?
ప్రపంచం అంతా బంగారు నిల్వల కోసం ప్రయత్నిస్తుంటే.. రష్యా మాత్రం తన దగ్గర ఉన్న గోల్డ్ రిజర్వ్స్ ను అమ్మేసుకుంటుంది. బడ్జెట్ లోటుని పూడ్చేందుకు రష్యా ఈ నిర్ణయం తీసుకుంటునట్టు సమాచారం. దీని గురించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. రష్యా సెంట్రల్ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ రష్యా తన నిల్వల్లో ఉన్న భౌతిక
india us trade deal: అమెరికా వెనక్కి తగ్గినట్టేనా? త్వరలోనే భారత్ అమెరికా మధ్య ట్రేడ్ డీల్!
india us trade deal: భారత్ అమెరికా మధ్య త్వరలోనే ట్రేడ్ డీల్ జరగబోతోందని అమెరికా నేషనల్ ఎకనమిక్ కౌన్సిల్ డైరక్టర్ ఇటీవల పేర్కొన్నారు. అయితే అసలు దీనికి గల కారణాలేంటి? అమెరికా భారత్ ను తక్కువ అంచనా వేసిందా? తిరిగి ట్రేడ్ డీల్ దిశగా అడుగులు వేయడానికి దోహదపడిన అంశాలేంటి? ఇప్పుడు తెలుసుకుందాం.
రోజుకు కేవలం రూ.200 తో రూ. 20 లక్షలు పొందే ప్లాన్! ఇలా SIP చేస్తే చాలు!
sip for long term:పెద్ద మొత్తంలో ఆదాయం పొందేందుకు భారీగా ఇన్వెస్ట్ చేయాల్సిన పని లేదు. కొద్ది మొత్తాలతో నిలకడగా పెట్టుబడి పెడుతూ ఉంటే చాలు. కొద్ది కాలంలోనే లక్షల్లో జమ చేయొచ్చు. కేవలం రూ.200తో రూ. 20 లక్షల నిధిని సమకూర్చుకోవచ్చంటే నమ్ముతారా? కానీ, ఇది నిజం. దీనికై ఎలా ప్లాన్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.
sukanya samriddhi yojana: కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఆడపిల్లల కోసం తీసుకొచ్చిన సుకన్య సమృద్ధి యోజన (SSY) పథకం.. తక్కువ పెట్టుబడితోనే మంచి ఆదాయాన్ని ఇస్తుంది. ముఖ్యంగా కూతురి చదువు, పెళ్లి ఖర్చుల కోసం ఈ ఫండ్ పనికొస్తుంది. పిల్లలు చిన్న వయసులో ఉన్నప్పట్నుంచే ఇందులో పెట్టుబడి పెట్టడం మొదలుపెడితే వాళ్లు పెద్దయ్యే నాటికి పెద్దమొత్తంలో డబ్బు
కొద్దిగా తగ్గిన బంగారం ధరలు.. ఇప్పుడు కొనొచ్చా?
ఈ రోజు నవంబర్ 21, 2025 బంగారం ధరల్లో స్వల్ప తగ్గుదల కనిపించింది. 24 క్యారెట్ల బంగారం ధర గ్రాముకు ₹12,425గా ఉంది. అదేవిధంగా, 22 క్యారెట్ల బంగారం ధర గ్రాముకు ₹11,389గా, 18 క్యారెట్ల బంగారం ధర గ్రాముకు ₹9,318గా నమోదైంది. ప్రధాన నగరాల్లో ఇలా.. భారతదేశంలోని ప్రధాన నగరాల్లో నేటి
జర్మనీకి చెందిన ప్రఖ్యాత అంతర్జాతీయ బ్యాంక్ Deutsche Bank.. భారత్లో తన రిటైల్, సంపద నిర్వహణ (వెల్త్ మేనేజ్మెంట్) వ్యాపారం నుంచి పూర్తిగా నిష్క్రమించేందుకు రెడీ అవుతోంది. ప్రపంచవ్యాప్తంగా లాభదాయకతను పెంచాలనే లక్ష్యంతో సంస్థ చేపట్టిన పెద్ద పునర్నిర్మాణ కార్యక్రమంలో భాగంగా.. భారతీయ మార్కెట్లో రిటైల్ విభాగం బ్యాంక్కు ఇక లాభసాటిగా లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు
tax saving:భార్య అకౌంట్లోకి డబ్బు ట్రాన్స్ఫర్ చేస్తే.. పన్ను ఆదా అవుతుందా? నిజాలు తెలుసుకోండి!
చాలామంది ట్యాక్స్ పేయర్స్.. పన్ను ఆదా చేయడానికి రకరకాల ఆప్షన్స్ కోసం చూస్తుంటారు. కొంతమంది పన్ను భారాన్ని తగ్గించుకోవడానికి తమ భార్యల ఖాతాకు డబ్బు ట్రాన్స్ ఫర్ చేస్తుంటారు. అయితే అసలు ఈ టెక్నిక్ నిజంగా పనిచేస్తుందా? ప్రభుత్వ చట్టం ప్రకారం రూల్స్ తెలుసుకుందాం. అది చట్టబద్ధమేనా? భర్త తను పన్ను చెల్లించిన ఆదాయాన్ని భార్య ఖాతాకు
gold business: మీ దగ్గర బంగారం ఉందా? ఈజీగా డబ్బు సంపాదించే మార్గం ఇదే!
ఈ సంవత్సరం బంగారం ధరలు రికార్డులు బద్దలు కొడుతున్నాయి. దీంతో చాలామంది తమ దగ్గర ఉన్న బంగారంతో డబ్బు ఎలా సంపాదించొచ్చా అని ఆలోచిస్తు్న్నారు. ఈ క్రమంలోనే గోల్డ్ లీజింగ్ బిజినెస్ ట్రెండింగ్ లోకి వచ్చింది. ఇప్పుడు చాలామంది తమ దగ్గర ఉన్న బంగారాన్ని గోల్డ్ రిఫైనరీ వాళ్లకు లీజుకు ఇచ్చి వడ్డీ సంపాదిస్తున్నారు. ఇదెలా ఉంటుందో
aadhar card update: ఆధార్ కార్డ్ లుక్ మారబోతోంది! ఇకపై కార్డులో ఇవి కనిపించవు!
యునిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) ఆధార్ కార్డు డిజైన్ మార్చబోతోంది. డేటా దుర్వినియోగాన్ని అరికట్టడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్టు అధికారులు చెప్తు్న్నారు. దీనికి సంబంధించిన కొత్త నిబంధనలను డిసెంబర్ నెలలో ప్రవేశపెట్టాలని UIDAI ప్లాన్ చేస్తోంది. ఈ కొత్త కార్డు ఎలా ఉండబోతుందంటే.. కొత్తగా రూపొందించే ఆధార్ కార్డుపై కేవలం ఫోటో,
సామాన్యులకు శుభవార్త! పడిపోతున్న ఇన్ఫ్లేషన్.. మీ EMI లు మరింత తగ్గుతాయా?
దేశ ఆర్థిక వ్యవస్థలో కీలక పరిణామం చోటుచేసుకుంది. భారతదేశ రిటైల్ ఇన్ఫ్లేషన్(Consumer Price Index - CPI Inflation) అక్టోబర్ నెలలో కేవలం 0.25% వద్ద రికార్డు స్థాయికి పడిపోయింది. ఇప్పటివరకూ ఇంత తక్కువ ద్రవ్యోల్బణం ఎప్పుడూ నమోదు కాలేదు. అయితే దీనివల్ల ఇంట్రెస్ట్ రేట్లు తగ్గే అవకాశం ఉందంటున్నారు నిపుణులు. దీని గురించి పూర్తి వివరాలు
350 శాతం సుంకాలకు భయపడి పాకిస్తాన్ మీద యుద్దాన్ని మోదీ ఆపేశారు.. మరోసారి ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ ఏడాది ప్రారంభంలో భారత్, పాకిస్తాన్ మధ్య అణు ఉద్రిక్తతలు అత్యున్నత స్థాయిలో ఉన్న సమయంలో.. 350 శాతం సుంకాలను విధిస్తానని హెచ్చరించడం ద్వారా ఆ సంక్షోభాన్ని తానే అడ్డుకున్నానని మరోసారి వ్యాఖ్యానించారు. వాషింగ్టన్లో జరిగిన యుఎస్-సౌదీ ఇన్వెస్ట్మెంట్ ఫోరంలో.. సౌదీ క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్ సమక్షంలో మాట్లాడుతూ
RBI అధికారులమంటూ బురిడీ.. బెంగళూరులో పట్ట పగలు నడిరోడ్డు మీద రూ. 7 కోట్లు దోపిడీ
బెంగళూరు వాసులను పగటిపూట రూ. 7 కోట్ల దోపిడీ షాక్కు గురిచేసింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) అధికారుల వేషం వేసుకున్న ఐదుగురు-ఆరుగురు వ్యక్తుల ముఠా దాదాపు రూ. 7 కోట్ల నగదును క్యాష్ వాన్ నుంచి స్మార్ట్ గా దోచుకెళ్లారు. దేశ సాంకేతిక రాజధానిలో అత్యంత రద్దీగా ఉండే ఫ్లైఓవర్పై ఈ ఘటన జరగడం
pm kisan: రైతులకు శుభవార్త! పీఎం కిసాన్ నిధులు విడుదల!
దేశవ్యాప్తంగా రైతులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన (PM Kisan) 21వ విడత డబ్బులు త్వరలో రైతుల ఖాతాల్లో జమ కానున్నాయి. దీని గురించిన పూర్తి వివరాలు మీకోసం.. నవంబర్ 19 న పీఎం కిసాన్ 21 వ విడత డబ్బులు రిలీజ్ అయ్యాయి. ఈ నిధులను
చుక్కలు చూపిస్తున్న టమోటా ధరలు.. 15 రోజుల్లోనే రూ. 50 పైకి.. ఇప్పుడు ధర ఎంతంటే..
ఒకప్పుడు రోజువారీ వంటశాలల్లో చవకగా లభించే టమోటాలు ఇప్పుడు చాలా ఖరీదుగా మారాయి. కొన్ని రోజుల క్రితం కిలోకు రూ. 30 నుంచి రూ. 35 మధ్య అమ్ముడయ్యే టమోటాలు, ప్రస్తుతం దేశంలోని అనేక నగరాల్లో రూ. 70 నుంచి రూ. 80 వరకు చేరాయి.ఈ ధరల పెరుగుదలకు ప్రధాన కారణం అక్టోబర్ నెలలో నమోదైన అధిక
gold rate: బంగారం కొంటే ఖరీదు.. అమ్మితే తక్కువ.. అసలు కారణాలేంటో మీకు తెలుసా?
మీరు బంగారు దుకాణంలోకి వెళ్లి బంగారాన్ని కొనేటప్పుడు ఒక ధర(gold rate) ఉంటుంది, అదే బంగారాన్ని తిరిగి ఆ దుకాణంలో అమ్మేటప్పుడు మరొక ధర. కొనే ధర కంటే అమ్మే ధర ఎప్పుడూ తక్కువగానే ఉంటుంది. అయితే దీనికి ప్రధానంగా మూడు కారణాలు ఉన్నాయి. 1. ఆపరేషనల్ కాస్ట్ బంగారం వ్యాపారం చేసే ప్రతి
వెండి డైరెక్ట్ గా కొనడం బెటరా? సిల్వర్ ETFలో ఇన్వెస్ట్ చేయడం బెటరా?
ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో బంగారం లాగానే వెండి కూడా సేఫ్ పెట్టుబడిగా భావిస్తున్నారు చాలామంది. బంగారంతోపాటే ప్రపంచవ్యాప్తంగా వెండికి కూడా డిమాండ్ పెరుగుతోంది. దీంతో బంగారంలో పెట్టుబడి పెట్టలేని వాళ్లు తర్వాతి ఆప్షన్ గా వెండి వైపు చూస్తున్నారు. అయితే వెండిలో ఇన్వెస్ట్ మెంట్ చేయడం కోసం సరైన ఆప్షన్ ఏది? డైరెక్ట్ గా ఫిజికల్ వెండిని
బంగారం ధర తగ్గింది.. అయినా కొనుగోలు వాయిదా వేసుకోండి.. నవంబర్ 20, గురువారం ధరలు ఇవే..
బంగారం ధరలు పసిడి ప్రియులను అయోమయానికి గురి చేస్తున్నాయి. తగ్గినట్లే తగ్గి మళ్లీ పెరుగుతూ వారికి షాక్ ఇస్తున్నాయి. తగ్గాయిలే అనుకునే సమయానికి మళ్లీ పెరిగి కొనుగోలు చేయాలా వద్దా అనే ఆలోచనలో పడేస్తున్నాయి. అగ్రరాజ్యం అమెరికా ప్రభుత్వ షట్డౌన్ ముగిసినా ప్రపంచ వ్యాప్తంగా పరిస్థితులు ఇంకా సద్దుమణగడంలేదు. దీంతో పెట్టుబడిదారులు బంగారం మీద నుంచి తమ
బెంగళూరులో విప్రో మరో యూనిట్... రూ. 500 కోట్లతో మరో 9 నెలల్లో కార్యకలాపాలు షురూ..
బెంగళూరు ఉత్తర ప్రాంతంలోని దొడ్డబళ్లాపురలో విప్రో ఎలక్ట్రానిక్స్ నిర్మిస్తున్న రూ.500 కోట్ల విలువైన ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డ్ (PCB) తయారీ యూనిట్ నిర్మాణం పూర్తిస్థాయిలో సాగుతోంది. ఈ యూనిట్లో కార్యకలాపాలు మరో తొమ్మిది నెలల్లో ప్రారంభమవుతాయని కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ నీరజ్ పండిట్ నవంబర్ 19న వెల్లడించారు. బెంగళూరు టెక్ సమ్మిట్ 28వ ఎడిషన్ సందర్భంగా
టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) బ్యాంకులు, ఆర్థిక సేవలు, బీమా రంగ సంస్థలు ఉపయోగిస్తున్న ప్రస్తుత 10 అంకెల మొబైల్ ల్యాండ్లైన్ నంబర్ల స్థానంలో జనవరి 1, 2026 నుండి దశలవారీగా కొత్త 1600 నంబరింగ్ సిరీస్ ను తప్పనిసరి చేస్తూ కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ నిర్ణయం ముఖ్యంగా స్పామ్ కాల్స్,

27 C