‘అంధులకు చూపు కావాలి.. నిరుద్యోగులకు జాబు కావాలి’ ఇది బీహార్లో నిరుద్యోగ యువత నుంచి వినిపిస్తున్న నినాదం. ప్రభుత్వ ఉద్యోగం దక్కకుంటే కూరగాయలు అమ్ముకోవడమో లేదా కూలిపనులకు వెళ్లడమో తప
మన తెలంగాణ/హైదరాబాద్: డిసెంబర్ 1వ తేదీ నుంచి 9వ తేదీ వరకు ప్రజా పాలన ప్రజా విజయోత్సవాలు నిర్వహించాలని కేబి నెట్ నిర్ణయం తీసుకుందని రెవెన్యూ, సమా చార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
కాంగ్రెస్ సీనియర్ నాయకుడి పి. చిదంబరం పెద్ద సాహసమే చేసారు. ‘ఆపరేషన్ బ్లూస్టార్’ తప్పు నిర్ణయమని, ఆ కారణంగా అప్పటి ప్రధాని మంత్రి ఇందిరాగాంధి తన ప్రాణాలను కోల్పోయారని అన్నారు. ఆయన ఆ మాటల
హైదరాబాద్ మహా నగరాన్ని పట్టిపీడిస్తోన్న ‘మత్తు’ను వదలించేందుకు ప్రభుత్వం యుద్ద ప్రాతిపదికన చర్యలు చేపట్టింది. భాగ్యనగరాన్ని డ్రగ్స్ విక్రయాలకు, తయారీకి అడ్దాగా చేసుకున్న మాఫియా భరత
మన తెలంగాణ / అమరావతి : 21వ శతాబ్దం 140 కోట్ల భారతీయులదని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. ప్రజలే ప్రాధాన్యంగా తమ ప్రభుత్వ నిర్ణయాలు ఉంటాయని, అభివృద్ధే తమ విధానమని స్పష్టం చేశారు. 2047 నాటికి మన దేశ
పెన్నును గన్నుగా మార్చి, అక్షరాలను బుల్లెట్లుగా ప్రయోగించి నిరంకుశ నిజాం పాలనను వణికించిన అక్షర వీరుడు షహీద్ షోయబుల్లా ఖాన్. ప్రజలకోసం కలంపట్టి ప్రాణాలను తృణప్రాయంగా త్యజించిన ఈ మహాధ
మన తెలంగాణ/హైదరాబాద్: జూబ్లీహిల్స్లో బోగస్ ఓట్ల అంశంపై బిఆర్ఎస్ దాఖలు చేసిన పిటిషన్పై జోక్యం చేసుకోలేమని రాష్ట్ర హైకోర్టు స్పష్టం చేసింది. ఇప్పటికే ఎలక్టోరల్స్ను ఇసి రివిజన్ చే స
మన తెలంగాణ/హైదరాబాద్: ప్రభుత్వ పెద్దల కు మంత్రి కొండా సురేఖ మధ్య తలెత్తిన వివా దం, 24 గంటల పాటు కొనసాగిన హైడ్రామాకు ఎట్టకేలకు గురువారం సాయంత్రం తెరపడింది. మంత్రివర్గ సమావేశానికి గైర్హాజర
వాషింగ్టన్, న్యూఢిల్లీ: భారతదేశం రష్యా నుంచి చమురు కొనుగోలు చేయబోదని ప్రధాని నరేంద్రమోదీ తనకు హామీ ఇచ్చారని అమెరికా ప్రెసిడెం ట్ డోనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. కాగా, ట్రంప్ వా దనను భారత
మేషం - పనులలో అదనపు బాధ్యతలను స్వీకరించవలసి వస్తుంది. అవినీతిపరులకు స్వార్ధగతన విజయం లభిస్తుంది అనే విధంగా ఓ సంఘటన చోటు చేసుకుంటుంది. వాహనాల విషయాలలో జాగ్రత్త అవసరం. వృషభం - గృహవసర నిమిత
ప్రియదర్శి, విష్ణు, రాగ్ మయూర్, ప్రసాద్ బెహరా, నిహారిక ఎన్ఎం ప్రధాన పాత్రల్లో ‘జాతి రత్నాలు’ ఫేమ్ కె.వి.అనుదీప్ స్నేహితుడు విజ యేందర్ దర్శకత్వంలో తెరకె క్కిన చిత్రం ‘మిత్ర మండలి’. బీవీ వ
మన తెలంగాణ/పేట్ బషీరాబాద్: దూలపల్లిలోని చైనా బజార్ సమీపంలో ఉన్న క్రౌన్ పాలిమర్స్ అనే ప్లాస్టిక్ ఉత్పత్తుల కంపెనీలో గురువారం భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనతో అక్కడ ఒక్కసారిగా ఆ
తెలంగాణలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇద్దరు పిల్లల నిబంధనను రాష్ట్ర ప్రభుత్వం తొలగించింది. గురువారం సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర కేబినెట్ సమావేశం జ
హైదరాబాద్లోని ఫిల్మ్నగర్ దక్కన్ కిచెన్ హోటల్ కూల్చివేత కేసుపై నాంపల్లి కోర్టు ఆసక్తికర కామెంట్స్ చేసింది. సినీ నటులు దగ్గుబాటి వెంకటేశ్, రానా, అభిరామ్, నిర్మాత సురేశ్ బాబుకు నాంపల్ల
మలయాళీ బ్యూటీ సంయుక్త మీనన్ టాలీవుడ్లో దాదాపు అర డజను సినిమాలతో బిజీ బిజీగా ఉంది. ఈ భామ 2023లో డెవిల్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. గత ఏడాది లవ్ మీ సినిమాలో నటించినప్పటికీ అది ప్ర
రెబల్ స్టార్ ప్రభాస్ వరుసగా పాన్ ఇండియా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. అందులో ఒకటి ఫౌజీ. ప్రభాస్ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో రాబోతున్న ఈ చిత్రం కోసం అభిమానులు ఎంతగాన
మహిళల వన్డే వరల్డ్కప్.. సెమీ ఫైనల్లో ఆస్ట్రేలియా విశాఖపట్నం: డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియా మహిళల వన్డే ప్రపంచకప్లో సెమీ ఫైనల్కు చేరుకుంది. గురువారం విశాఖపట్నం వేదికగా జరిగిన మ్య
రాష్ట్రంలోని అంగన్వాడీ కేంద్రాలకు పోషకాహార పథకం కింద సరఫరా చేసిన వస్తువుల బిల్లుల కోసం అవసరమైన నిధులను ఆర్థిక శాఖ గురువారం విడుదల చేసింది. తెలంగాణ రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర
నాలుగు నెలల్లో ఇది మూడో దాడి ఒట్టావా: కెనడాలోని సర్రేలో ఉన్న కపిల్ శర్మ ‘కాప్స్ కేఫ్’ను లక్షం చేసుకుని గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్ణోయ్ సహచరులని ఆరోపణ ఉన్నవారు కాల్పులు జరిపారు. కాగా ఎవ
బెంగళూరు: కర్ణాటక మంత్రివర్గం గురువారం రోడ్లపై కవాతులు చేయడం, బహిరంగ ప్రదేశాలు,ప్రభుత్వ ప్రాంగణాల్లో కార్యక్రమాలు నిర్వహించడం వంటి ఆర్ఎస్ఎస్ కార్యకలాపాలను నియంత్రించేందుకు నియమన
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బిజెపి అభ్యర్థిగా లంకల దీపక్ రెడ్డికి ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రాంచందర్ రావు గురువారం బి ఫామ్ అందజేశారు. బిజెపి రాష్ట్ర కార్యాలయంలో పార్టీ నేతలు, కార్యక
న్యూఢిల్లీ: ప్రపంచ మార్కెట్లో రష్యా ముడిచమురు ధర చాలా చౌకగా ఉందని, తన దేశ ప్రయోజనాల దృష్టానే భారత్, రష్యా నుంచి ముడి చమురు తక్కువ ధరకు కొంటోందని రష్యా రాయబారి డెనిస్ అలిపోవ్ గురువారం ఇక
నేడు కొత్త మంత్రి మండలి పాతవారికి చాలా మందికి షాక్లు అహ్మదాబాద్ ః ప్రధాని మోడీ, హోం మంత్రి అమిత్షాల రాజకీయ కేంద్ర బిందువు గుజరాత్లో శుక్రవారం రాష్ట్ర మంత్రిమండలి భారీ ప్రక్షాళన జరు
రాష్ట్రంలోని వరంగల్ శివార్లలో ఉన్న మామునూరు విమానాశ్రయాన్ని భారత విమానాశ్రయాల ప్రాధికార సంస్థ (ఏఏఐ) ద్వారా అభివృద్ధి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ అభివృద్ధి పనులకు అవస
మన తెలంగాణ/నల్గొండ రూరల్: నల్లగొండ అగ్నిమాపక అధికారి ఏ.సత్యనారాయణరెడ్డిని గురువారం ఎసిబి అధికారులు పట్టుకున్నారు. క్రాకర్స్ దుకాణం అనుమతి కోసం రూ.8 వేలు డిమాండ్ చేసి లంచం తీసుకుంటూ రెడ
రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ భూముల వేలానికి మరోసారి సిద్ధమైంది. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం రాయదుర్గం పరిధిలోని నాలెడ్జ్ సిటీలో 4,718.22 చదరపు గజాల ప్రభుత్వ స్థలాన్ని వేలం వేయడా
కర్నూలు నుండి హెలికాప్టర్లో శ్రీశైలం బయలుదేరిన ప్రధాని మోదీమల్లికార్జున స్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అర్చకులు ప్రత్యేకపూజలు నిర్వహించి స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశా
మన తెలంగాణ/రుద్రంగి: రాజన్న సిరిసిల్ల జిల్లా, రుద్రంగి మండల కేంద్రానికి చెందిన పిట్టల నర్సయ్య (62) అనే రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్ర
సచివాలయంలో తెలంగాణ స్టేట్ పోలీస్ కంప్లైంట్స్ అథారిటీ (ఎస్పిసిఈ) వెబ్సైట్, లోగోను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ప్రభుత్వ ప
బెంగళూరు: 'హైలీ ఎఫెక్టివ్, యెట్ జెంటిల్' ఫిలాసఫీకి అనుగుణంగా అత్యుత్తమ సేవలు అందిస్తోంది డీకన్స్ట్రక్ట్ స్కిన్కేర్. ఇప్పటికే ఎంతోమందికి అత్యుత్తమ సేవలు అందిస్తున్న డీ కన్ స్ట్రక్ట్..
పోలీసుల అదుపులో 25 మంది యువకులు, 8 మంది యువతులు లింగంపల్లి సప్తగిరి ఫామ్హౌస్లో గుట్టుగా నిర్వహణ రూ.2.45 లక్షల నగదు, విలువైన మద్యం సీసాలు, 11 కార్లు స్వాధీనం పట్టుబడిన వారిలో పలువురు రాజకీయ ప
మన తెలంగాణ/నల్లబెల్లి: రూ.10 వేల అప్పు ఒకరి ప్రాణం పోడానికి కారణమైంది. వరంగల్ జిల్లా నల్లబెల్లి పోలీసులు, గ్రామస్థుల కథనం ప్రకారం.. మండలంలోని కొండాపురం గ్రామానికి చెందిన రమేశ్, సురేష్ ఇద్ద
గురుగ్రామ్: భారతదేశపు అతిపెద్ద వినియోగదారు ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ అయిన సామ్సంగ్ ఈరోజు తన తాజా మేడ్ ఇన్ ఇండియా స్మార్ట్ విండ్ ఫ్రీ™ క్యాసెట్ ఎయిర్ కండిషనర్లను విడుదల చేస్తున్నట్లు ప్
డేటింగ్ సైట్ ద్వారా నగరంలోని మలక్పేటకు చెందిన యువకుడు(32)ని సైబర్ నేరస్థులు మోసం చేశారు. డేటింగ్ చేస్తామని చెప్పి బాధితుడి నుంచి రూ.6,49,840 కొట్టేసి మోసం చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. యువక
రాష్ట్రంలో మాఫియా డాన్లు మంత్రులు అయ్యారని బిఆర్ఎస్ సీనియర్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. కమీషన్ పంపకాల్లో తేడా రావటం వల్లనే మంత్రుల మధ్య కొట్లాటలు జరుగుతున్నాయన
తమ సమస్యలు పరిష్కరించాలని సెర్ప్ ఉద్యోగులు ఆందోళన బాట పట్టారు. రాష్ట్ర ఐకెపి విఓఏల జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో విఓఏలకు న్యాయం చేయాలన్న డిమాండ్లతో గురువారం రాష్ట్రవ్యాప్తంగా ఆంద
బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ మొసలి కన్నీరు కారుస్తున్నారని టిపిసిసి చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ విమర్శించారు. ఈ మేరకు ఆయన గురువారం జూబ్లీహిల్స్ పరిధిలోని రహ్మత్నగర్లో బూత్స
హైదరాబాద్: శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టుబడింది. గురువారం ఎయిర్ పోర్టులో డిఆర్ఐ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో కువైట్ నుంచి హైదరాబాద్ వచ్చిన ఓ ప
గచ్చిబౌలి ఏఐజి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావును గురువారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్కలు పరామర్శించారు. వైద్యులతో మాట్లాడి ఆర
స్వ డైమండ్స్ కొత్త ప్రచారం ‘యాజ్ రియల్ యాజ్ యూ’లో సహజత్వం, సొగసుకు ప్రతీకగా నిలిచిన నటి హైదరాబాద్, అక్టోబర్ 2025: భారతదేశంలోని ప్రముఖ ఫైన్ జువెలరీ బ్రాండ్లలో ఒకటైన స్వ డైమండ్స్, ప్రముఖ భార
మన తెలంగాణ/హుజూర్నగర్: పట్టణంలోని పేర్ల్ ఇన్పినిటి ఇంటర్నేషనల్ స్కూల్లో ఈ నెల 25న జాబ్మేళా నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. డిజిటల్ ఎంప
బెంగళూరు: అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2025, భారతదేశం పండుగలను జరుపుకునే, షాపింగ్ చేసే విధానాన్ని మార్చేసింది. ఈ సంవత్సరం, అమెజాన్ ఇండియా 276 కోట్లకు పైగా కస్టమర్ సందర్శనలను నమోదు చేసింద
అమరావతి: అహోబిలం నర్సింహస్వామి, మహానంది ఈశ్వరుడిని నమస్కరిస్తున్నానని ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. మంత్రాలయం రాఘవేంద్రస్వామి అందరినీ ఆశీర్వదించాలని కోరుతున్నానని అన్నారు. నన్నూరు
హైదరాబాద్: బిసిలకు చట్ట పరంగా రిజర్వేషన్లు ఇచ్చాకే ఎన్నికలు పెట్టాలని బిఆర్ఎస్ మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. స్థానిక ఎన్నికల్లో పార్టీల పరంగా రిజర్వేషన్లు అంగీకరించం
హైదరాబాద్ : మావోయిస్టు అగ్రనేత ఆశన్న పోలీసుల ఎదుట లొంగిపోనున్నాడు. ఆశన్న అలియాస్ రూపేష్ సుమారు 120 మంది నక్సల్ తో కలిసి పోలీసుల ఎదుట లొంగిపోయే అవకాశం ఉంది. ములుగు జిల్లాకు చెందిన ఆశన్న1991
మహబూబ్ నగర్: పాలమూరు విశ్వవిద్యాలయంలో గురువారం నాల్గవ స్నాతకోత్సవం వైభవంగా జరిగింది. ఈ వేడుకలకు కులపతి హోదాలో రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ హాజరయ్యారు. ఈ సందర్భంగా మహబూబ్ నగర్ ఎమ్మె
హైదరాబాద్: బిసి రిజర్వేషన్లపై తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. తెలంగాణ ప్రభుత్వ తీసుకొచ్చిన ఎస్ఎల్ పిని సుప్రీం కొట్టివేసింది. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులపై పిటి
హైదరాబాద్: అసెంబ్లీలో అన్ని పార్టీలు ఏకగ్రీవ తీర్మానం చేశాయని సుప్రీం కోర్టు సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున అభిషేక్ సింఘ్వీ వాదనలు వినిపించార
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నంద్యాల జిల్లా డోన్లో కానిస్టేబుల్ చైన్ స్నాచింగ్ పాల్పడ్డాడు. అంగట్లో కూర్చున్న మహిళ మెడలోంచి 5 తులాల బంగారు చైన్ లాక్కొన్ని వెళ్తుండగా స్థానికుల
అమరావతి: ప్రధాని నరేంద్ర మోడీ శ్రీశైలం క్షేత్రాన్ని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు, అధికారులు ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు. భ్రమరాంబ, మల్లికార్జున స్వామి వారికి ఆయన పూజలు చేశారు. ప్రధాన
వరంగల్: మంత్రి కొండా సురేఖ మాజీ ఒఎస్డి సుమంత్ విషయం తనకు తెలియదని కాంగ్రెస్ నేత కొండా మురళీ తెలిపారు. కొండా సురేఖ, తన కూతురు ఇంటికి టాస్క్ఫోర్స్ పోలీసులు రావడంపై మురళీ స్పందించారు. తన
హైదరాబాద్: సిఎం రేవంత్ రెడ్డితో తమకెలాంటి వైరుధ్యాలు లేవు అని మంత్రి కొండా సురేఖ భర్త కొండా మురళి తెలిపారు. సాయంత్రం కొండా సురేఖ పార్టీ సమావేశానికి వెళ్తారని అన్నారు. ఈ సందర్భంగా హనుమక
హైదరాబాద్: ఓ ప్రముఖ రాజకీయ నాయకుడి రిసార్ట్లో రేవ్ పార్టీని పోలీసులు భగ్నం చేశారు. ఏపీకి చెందిన ఫర్టిలైజర్ కంపెనీ యాజమానితో పాటు 56 మంది ఫర్టిలైజర్స్ డీలర్స్ ను పోలీసులు అరెస్టు చేశారు.
హైదరాబాద్: వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలం కొండాపురంలో దారుణం చోటు చేసుకుంది. అన్నదమ్ములకు మధ్య గొడవ వదిన ప్రాణాలు తీశాయి. పోలీసులు తెలిపి వివరాల ప్రకారం... రమేశ్. సురేష్ అన్నదమ్ములు కొండ
విశాఖపట్నం: వాకింగ్కు వెళ్లిన వివాహిత గొంతు కోసిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అక్కయపాలెం ప్రాంతంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... చెక్కుడు రాయి కాలనీలో శ్రావణ సంధ్య(30) అన
మెగా సుప్రీం హీరో సాయిదుర్గ తేజ్ క్రేజీ పాన్ -ఇండియా చిత్రం ఎస్వైజి (సంబరాల యేటిగట్టు)తో అద్భుతమైన సినిమాటిక్ అనుభవాన్ని అందించడానికి సిద్ధమవుతున్నారు. నూతన దర్శకుడు రోహిత్ కెపి దర్శ
లవ్ టుడే, డ్రాగన్లతో రెండు వరుస హిట్లను అందించిన యంగ్ హీరో ప్రదీప్ రంగనాథన్ 'డ్యూడ్'తో దీపావళికి ప్రేక్షకుల ముం దుకు వస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన
బీవీ వర్క్ బ్యానర్ మీద బన్నీ వాస్ సమర్పణలో సప్త అశ్వ మీడియా వర్క్ మీద కళ్యాణ్ మంతెన, భాను ప్రతాప, డా.విజేందర్ రెడ్డి తీగల నిర్మించిన చిత్రం ‘మిత్ర మండలి’. ఈ మూవీలో ప్రియదర్శి, నిహారిక ఎన్
విజేందర్ సొంత కథే అని అర్థమైంది.. అనుదీప్, విజయ్, ఆదిత్య హాసన్, కళ్యాణ్ శంకర్ ఇలా అందరూ రూమ్ మేట్స్. ఎవరి ప్రభావం ఎవరి మీద పడింది అన్నది చెప్పడం కష్టం. విజయేందర్ చెప్పిన కథ వింటే.. అనుదీప్ కథ
నవదళపతి సుధీర్ బాబు నటిస్తున్న ఫాంటసీ యాక్షన్ మూవీ జటాధర నుంచి ప్రమోషనల్ సాంగ్ ట్రెండ్ సెట్ చెయ్ రిలీజ్ అయింది. ఇన్స్టంట్గా ఈ సాంగ్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది. ఎంటర్టైనిం
బెంగళూరు: కర్నాటక రాష్ట్రం బెంగళూరులో భార్యకు అనారోగ్య సమస్యలు దాచి పెళ్లి చేసినందుకు ఓ వైద్యుడు తన భార్యను మత్తు ఇంజక్షన్లు ఇచ్చి చంపేశాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... మహేందర్ ర
తిరుపతి: పవిత్రమైన కార్తీక మాసాన్ని పురస్కరించుకుని లోక కల్యాణం కోసం తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో అక్టోబరు 22 నుంచి నవంబరు 20వ తేదీ వరకు నెల రోజుల పాటు విశేష పూజ హోమమహోత
పట్టుకుచ్చుల లాంటి రెక్కలు విప్పి పైకెగరడమే పాట లక్షణం. భావమెంత బరువైనా వినేవారి గుండెల్లోకి సులువుగా దూసుకెళ్ళి కదిలించటం దాని స్వభావం. అది భావగీతమైనా, లలితగీతమైనా, జానపదమైనా, సినిమా
మన తెలంగాణ/వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి టూర్కు దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ డుమ్మా కొట్టారు. బుధవారం హన్మకొం డ జిల్లాలో జరిగిన సిఎం టూర్లో జిల్లా కు చెందిన
కోచింగ్ సెంటర్ల హబ్గా పేరు పొందిన రాజస్థాన్లోని కోటలో విద్యార్థులు తరచుగా ఆత్మహత్యలకు పాల్పడుతుండడం సంచలనం కలిగిస్తున్న సంగతి తెలిసిందే. ఉత్తరప్రదేశ్ లోని షాజహాన్పూర్లో యువదంప
మన తెలంగాణ/హైదరాబాద్: స్థానిక సంస్థల ఎన్నిక ల్లో బిసిలకు రిజర్యేవషన్ల శాతాన్ని పెంచడం పట్ల హై కోర్టు స్టే విధించడాన్ని సవాల్ చేస్తూ తెలంగాణ ప్రభు త్వం సుప్రీంకోర్టులో దాఖలు చేసిన స్పె
ఆహారం మనిషి జీవితానికి ప్రాణాధారం. ప్రాచీన కాలంలో ఆహారం అంటే జీవనవిధానం, ఆరోగ్యం, సంస్కృతి, ఆధ్యాత్మికత అన్ని కలసిన సమగ్ర దృక్కోణం. కానీ నేడు ఆహారలేమి, పోషకాహార లోపం, శూన్యపుటాకలి, ఆకలివ
మన తెలంగాణ/హైదరాబాద్: తెలుగు చిత్ర పరిశ్రమలో తొలి నేపథ్య గాయని రావు బాలసరస్వతి(97) కన్నుమూశా రు. ఆమె అనారోగ్యంతో హైదరాబాద్ మ ణికొండలోని స్వగృహంలో బుధవారం ఉదయం 8గంటలకు తుదిశ్వాస విడిచా రు. 19
మన తెలంగాణ/హైదరాబాద్: జూబ్లీహిల్స్లో జరుగుతున్న ఎన్నిక పార్టీల మధ్యలో జరుగుతున్న ఎన్నిక కాదని, ఈ ఉప ఎన్నిక ఇద్దరు వ్యక్తుల ఎన్నిక కాదని బిఆర్స్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.
మన తెలంగాణ/హైదరాబాద్: ఎట్టకేలకు జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గానికి బి జెపి అభ్యర్థిగా లంకల దీపక్ రెడ్డి పేరును ఆ పార్టీ జాతీయ నాయకత్వం బుధవారం ప్రకటించింది. ప్రధాన పార్టీలైన కాంగ్
మన తెలంగాణ/అమరావతి: కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం నన్నూరు చెక్ పోస్టు సమీపంలో గురువారం జరిగే బహిరంగ సభలో ప్రధాని పాల్గొననున్నారు. అలాగే సభకు వచ్చే ముందు శ్రీశైలం దివ్యక్షేత్రానికి వె
మేషం - ఆత్మీయుల గురించి కొన్ని ముఖ్యమైన వివరాలు తెలుసుకుంటారు. సాంస్కృతి కార్యక్రమాలలో ప్రోత్సాహం లభిస్తుంది. కుటుంబ విషయాలలోనూ గృహది విషయాలలోనూ ఆసక్తి చూపుతారు. వృషభం - చేస్తున్న వృత్
బ్లాక్ మెయిల్ రాజకీయాల కు తాను లొంగనని, తప్పుడు వార్తలు, ఆరోపణలపై స్పం దించాల్సిన అవసరం లేదని పర్యాటక, ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. బుధవారం ఆయన సచివాలయంలో మీడియాతో చిట
దుబాయి: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) బుధవారం తాజాగా ప్రకటించిన వన్డే ర్యాంకింగ్స్లో అఫ్గానిస్థాన్ స్టార్ రషీద్ ఖాన్ బౌలింగ్ విభాగంలో టాప్ ర్యాంక్ను సొంతం చేసుకున్నాడు. భారత కెప
అంతరిక్ష రంగ అభివృద్ధి కోసం ప్రస్తుతం ఇస్రో అనేక ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు చేపట్టినట్టు ఇస్రో చీఫ్ వి. నారాయణన్ వెల్లడించారు. వాటిలో 80 వేల కేజీలను మోసుకెళ్లే రాకెట్లను తయారు చేయడం ,
ప్రపంచ ఫుట్బాల్ చరిత్రలో ఆఫ్రికా దేశం కేప్ వెర్డె పెను సంచలనం సృష్టించింది. వచ్చే ఏడాది అమెరికా, కెనడా వేదికగా జరుగనున్న ఫుట్బాల్ ప్రపంచకప్ టోర్నీకి కేప్ వెర్డె అర్హత సాధించింది. కేవ
దేశంలో మరణశిక్ష పడిన ఖైదీలకు ప్రస్తుతం అనుసరిస్తున్న ఉరితీత తొలగించాలని కోరుతూ సుప్రీంకోర్టులో ఓ పిటిషన్ దాఖలు అయింది. ఈ పిటిషన్ పై సుప్రీంకోర్టు బుధవారం నాడు విచారణ జరిపింది. అయితే, మ
2030లో అహ్మదాబాద్ వేదికగా మెగా పోటీలు లండన్: ప్రతిష్ఠాత్మకమైన కామన్వెల్త్త్ క్రీడలకు భారత్ రెండో ఆతిథ్యం ఇవ్వనుంది. గుజరాత్లోని అహ్మదాబాద్ వేదికగా 2030లో కామన్వెల్త్త్ పోటీలు జరుగనున్
మల్లారెడ్డి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ -గూగుల్తో భారతదేశంలోనే అతిపెద్ద డిజిటల్ ఒప్పందం డిజిటల్ క్యాంపస్ ఆన్ గూగుల్ క్లౌడ్ ప్రారంభమైంది. తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ
వాషింగ్టన్ : రష్యా చమురు కొనుగోలు చేస్తోందన్న కారణంతో ఓ వైపు భారత్పై సుంకాల మోత మోగించిన అమెరికా, చైనా విషయంలో మాత్రం మన సాయం కోరుతోంది. అరుదైన ఖనిజాలపై బీజింగ్ నియంత్రణను ఎదుర్కొనేంద
క్షేత్ర స్థాయిలో ప్రజాసమస్యలను వినేందుకు ఈ నెల 25 నుంచి 2026 ఫిబ్రవరి 13వ తేదీ వరకు ‘జాగృతి జనం బాట’ పేరుతో జిల్లాల్లో పర్యటించబోతున్నామని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తెల
ఇస్లామాబాద్ : పాకిస్థాన్ అఫ్గానిస్థాన్ లోని తాలిబన్ ప్రభుత్వాల మధ్య తాత్కాలికంగా 48 గంటల పాటు కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. బుధవారం సాయంత్రం 6 గంటల నుంచి ఇది అమలు లోకి వచ్చింది. ఉభయ దేశ
న్యూఢిల్లీ : భారతదేశపు సెమీహైస్పీడ్ రైళ్ల జాబితాలో తర్వాత వర్షన్ రానుంది. వందే భారత్ 4.0 ను అభివృద్ధి చేయనున్నట్టు రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ బుధవారం ప్రకటించారు. ఎగుమతి గిరాకీలకు అను
న్యూఢిల్లీ: ఇప్పటివరకూ ఆరు జిల్లాలో ప్రాబల్యం చాటుకున్న నక్సలిజం ఇప్పుడు కేవలం మూడు జిల్లాలకు పరిమితం అయిందని కేంద్ర హోంమంత్రిత్వశాఖ తెలిపింది. మల్లోజుల, ఆయన బృందం సరెండర్ తరువాత బుధ
అంతర్మథనంతోనే ఆత్మార్పణం ..ఆయుధ త్యాగం సాయుధ పోరాట యోధుడు భూపతి సరండర్ సంచలనం చాలారోజులుగా లొంగుబాటు మంతనాలు.. భవితపై సందిగ్థాలు గడ్చిరోలి (మహారాష్ట్ర): నక్సల్స్ వర్గాల్లో తీవ్ర సంచలనా
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నామినేషన్లు ప్రక్రియ మూడోరోజు కొనసాగింది. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మాగంటి సునీత గోపీనాథ్ బుధవారం నామినేషన్ దాఖలు చేశారు. ఆమె రెండు నామినేషన్ సెట్లను రిటర్నిం
బిసి రిజర్వేషన్లపై హైకోర్టు ‘స్టే’ విధించడాన్ని నిరసిస్తూ బిసి సంఘాల ఐక్య కార్యాచరణ సంఘం ఇచ్చిన పిలుపునకు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు మద్దతు పలికారు. బుధవారం బిసి జెఎ
కామారెడ్డి జిల్లా, బిక్కనూర్ మండలం, జంగంపల్లి గ్రామం వద్ద బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. 44వ జాతీయ రహదారిపై చోటుచేసుకున్న ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు దుర్మరణం చెందారు. ప
ఎలాన్ మస్క్కు చెందిన స్టార్లింక్ ఉపగ్రహాలు తరచూ భూవాతావరణం లోకి పడిపోతుండడంపై ఖగోళ శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వీటివల్ల భూకక్ష భద్రతకు ముప్పు కలిగించే ఖగోళ వ్యర్థ
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ఈసారి దీపావళికి పర్యావరణ హిత బాణసంచా ( గ్రీన్క్రాకరీ) కాల్చడానికి సుప్రీంకోర్టు అనుమతిని ఇచ్చింది. ఈ మేరకు బుధవారం ప్రధాన న్యాయమూర్తి బిఆర్ గవాయ్, న్య