జవహర్నగర్: మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో జవహర్నగర్ ప్రాంతంలో రియల్టర్ దారుణంగా హత్య చేశారు. సాకేత్ కాలనీలోని ఫోస్టర్ బిల్లా బాంగ్ స్కూల్ ముంందు రియల్టర్ రత్నమ్ బైక్పై వెళ్తుండగా క
తెలుగు సినిమా ప్రతిభావంతులైన నటులు, సాంకేతిక నిపుణులకు వేదిక. ఒక అప్ కమింగ్ మూవీ ఆ సంప్రదాయాన్ని కొనసాగించడానికి సిద్ధంగా ఉంది. ఈ చిత్రంలో ఎక్కువగా కొత్తవారు ఉన్నారు. స్టార్ కంపోజర్ తమ
ముంబయి: దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్ పూర్తి కావడంతో టీమ్ఇండియా ప్లేయర్ విరాట్ కోహ్లీ లండన్ బయలుదేరారు. ముంబై ఎయిర్పోర్టులో విరాట్ కనిపించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నా
తల వెనుక రెండు చేతులతో నడిచే ఆ తల్లుల మంద్ర రాగాలాపనల దుఃఖ కెరటాల సముద్రాలు ప్రవహిస్తాయి ఎండిన నెత్తుటి నేలల మీదుగా కనురెప్పల మైదానాలపై కాలిన సతతారణ్యాలను కూలిన స్థూపాల ధూళి నుండి ఎగస
అతడు బాధల తట్టను నెత్తిన ఎత్తుకొని దినమంతా మట్టితో ముచ్చటిస్తాడు సదా సమస్యల కొలిమిలో కాలిపోతూ చెదిరిన కలల బూడిదను రాల్చుతుంటాడు చెమట చుక్కలను అంగట్లో అమ్ముకుంటూ బత్కు బండిని భారంగా ల
రచయిత శ్రీ పద్మతో మెహఫిల్ గెస్ట్ ఎడిటర్ విమల ఇంటర్వూ. (గతవారం తరువాయి ) ఆదిమ సమాజం నుంచి అమ్మ దేవతలు ఉండేవారని, అంటే మాతృస్వామ్య వ్యవస్థ ఒకప్పుడు ఉండేదని ఆ తరువాత సమాజం పితృ స్వామికి వ్యవ
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా శ్రీలీల, రాశి ఖన్నా హీరోయిన్లుగా దర్శకుడు హరీష్ శంకర్ తెరకెక్కిస్తున్న మాస్ ఎంటర్టైనర్ చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్.. ఓజి లాంటి సెన్సేషనల్ హిట్ తర్వాత పవన్
షోలే, ‘ద ఫైనల్ కట్’ అంటూ 2025 డిసెంబరు 12న మళ్లీ దేశమంతటా షోలేను విడుదల చేస్తున్నారు. ఇది 4కే, డాల్బీ 5.1 హంగులు అద్దిన సిసలైన మూల వెర్షన్. 1975లో సెన్సార్ అభ్యంతరాలు చెబితే, రి-షూట్ చేసిన క్లైమాక్స
హైదరాబాద్: మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా దుండిగల్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సోమవారం ఉదయం బైకును లారీ ఢీకొట్టడంతో ఇద్దరు దుర్మరణం చెందారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోద
రాయ్ పూర్: ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లాలో కిడ్నాప్ కలకలం సృష్టించింది. కాంట్రాక్టర్, గుమస్తాను మావోయిస్టులు కిడ్నాప్ చేశారు. మావోయిస్టుల చెర నుంచి గుమస్తా తప్పించుకున్నాడు.
హైదరాబాద్: శంషాబాద్ విమానాశ్రయానికి వచ్చే మూడు విమానాలకు బాంబు బెదిరింపులు వచ్చాయి. కేరళలోని కన్నూర్ నుంచి వచ్చిన ఇండిగో ఎయిర్ లైన్స్, ఫ్రాంక్ఫర్ట్-హైదరాబాద్ లుఫ్తాన్సా ఎయిర్ లైన
కోలీవుడ్ స్టార్ సూర్య ప్రస్తుతం మల్టీ ప్రాజెక్టులతో బిజీగా వున్నారు. తన 47వ చిత్రం కోసం ‘ఆవేశం’ ఫేమ్ మలయాళ ఫిల్మ్ మేకర్ జితు మాధవన్తో కలిసి పనిచేయబోతున్నాడు. ఈ చిత్రంలో నజ్రియా నజీమ్ కథ
నేడు, రేపు గ్లోబల్ సమ్మిట్ భారత్ ఫ్యూచర్ సిటీ ముస్తాబు నేడు మధ్యాహ్నం సమ్మిట్ను లాంఛనంగా ప్రారంభించనున్నగవర్నర్ జిష్ణుదేవ్ వర్మ 2:30 గంటలకు సిఎం రేవంత్తో పాటు ఆర్థిక, పారిశ్రామికవేత్
రెండేళ్ల ప్రస్థానంలో తెలంగాణను శిఖరాగ్రాన నిలిపేందుకు అనునిత్యం ప్రయత్నించాం నవ తరానికి కొలువుల జాతరతో కొత్త ఊపిరిపోశాం రుణ భారంతో వెన్నువిరిగిన రైతుకు దన్నుగా నిలిచాం ఆడబిడ్డ
మృతుల్లో నలుగురు పర్యాటకులు మిగతావారంతా సిబ్బందే గోవాలో ఘోర విషాదం పనాజీ: గోవా ఉత్తరప్రాంతంలో ఆదివారం అర్థరాత్రి ఉత్సాహంగా సాగుతున్న నృత్యకార్యక్రమం సందర్భంగా జరిగిన అగ్నిప్రమాదం త
1,650 ఇండిగో విమానాల రాకపోకలు క్రమంగా కుదుటపడుతున్న ప్రయాణాలు విమానాలు రద్దయిన ప్రయాణికులకు రూ.610 కోట్ల రిఫండ్ శంషాబాద్లో కొనసాగిన సంక్షోభం, 126 సర్వీసులు రద్దు న్యూఢిల్లీ: దేశవ్యాప్ంతగ
విశాఖపట్నం: సౌతాఫ్రికాతో జరిగిన మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ను టీమిండియా 2-1తో సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. టెస్టుల్లో ఘోర పరాజయం పాలైన భారత్కు వన్డేల్లో గెలుపు అతి పెద్ద ఊరటగా చెప్
ఆరు గ్యారంటీలు గల్లంతు అమలయ్యింది ఉచిత బస్సు, సన్నబియ్యం మాత్రమే దమ్ముంటే హామీల అమలుపై చర్చకు రావాలి అవినీతిలో బిఆర్ఎస్, కాంగ్రెస్ దొందూదొందే బిజెపి మహాధర్నాలో కేంద్ర మంత్రి కిష
ప్రధాని మోడీతో ప్రారంభం... కీలక అంశాల ప్రస్తావన న్యూఢిల్లీ ః జాతీయ గీతం వందేమాతరం 150వ వార్షికోత్సవం నేపథ్యంలో లోక్సభలో సోమవారం చర్చ జరుగుతుంది. ప్రధాని నరేంద్ర మోడీ ఈ చర్చను ప్రారంభిస్
మన తెలంగాణ/ హైదరాబాద్: ప్రతిష్ఠాతకమైన జర్నలిస్ట్ ప్రీమియర్ లీగ్ (జెపిఎల్) సీజన్2కు ఆదివారం తెరలేచింది. స్పోర్ట్ జర్నలిస్ట్ అసోసియేషన్ తెలంగాణ ఆధ్వర్యంలో ఐదు రోజుల పాటు జరుగనున్న టోర్నమ
మేషం మిత్రులతో దైవదర్శనాలు చేసుకుంటారు. నూతన కార్యక్రమాలు ప్రారంభంలో అవరోధాలు తొలగుతాయి. ఉద్యోగులకు పదోన్నతులు పెరుగుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆప్తుల నుండి అందిన శుభవార్
బ్రిస్బేన్: ఇంగ్లండ్తో జరుగుతున్న యాషెస్ సిరీస్లో ఆస్ట్రేలియా వరుసగా రెండో విజయం సాధించింది. బ్రిస్బేన్ వేదికగా జరిగిన రెండో టెస్టులో ఆస్ట్రేలియా 8 వికెట్ల తేడాతో జయకేతనం ఎగుర వేసి
హైదరాబాద్ లో ట్రంప్ ఎవెన్యూ, గూగుల్ స్ట్రీట్ అంతర్జాతీయ టెక్ కంపెనీల పేర్లపై రోడ్లు సీఎం రేవంత్ రెడ్డి వినూత్న ప్రతిపాదన కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ, అమెరికా రాయబార కార్యాల
మన తెలంగాణ/హైదరాబాద్: పార్లమెంటు సమావేశాలు, ముందస్తుగా షెడ్యూల్ చేయబడిన కార్యక్రమాల నేపథ్యంలో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్- 2025 కు హాజరు కాలేకపోతున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిక
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్ర శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్కు మాజీ మంత్రి, బిఆర్ఎస్ ఎంఎల్ఎ టి. హరీష్రావు బహిరంగ లేఖ రాశారు. గడిచిన రెండేళ్లుగా శాసనసభలో తీవ్రమైన లోపాలు జరుగుత
’అభినవ కృష్ణ దేవరాయ’ బిరుదు ప్రదానం చేసిన ఉడిపి పీఠాధిపతి పీఠాధిపతి సుగుణేంద్ర స్వామీజీ చేతుల మీదుగా సత్కారం రాష్ట్ర ప్రయోజనాల కోసమే 21 స్థానాల్లో పోటీ చేశానన్న పవన్ భగవద్గీత ప్రతి ఒక్
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో 415 సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. అత్యధికంగా కామారెడ్డి జిల్లాలో 44 గ్రామాలు, నల్గొండ, నిజామాబాద్లలో ఒక్కో జిల్లాలో 38 గ
పవర్స్టార్ పవన్కళ్యాణ్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. కొన్ని నెలల క్రితమే ‘ఒజి’ సినిమాతో సూపర్ హిట్ను అందుకున్నారు పవన్. ప్రస్తుతం ఆయన చేస్తున్న సినిమా ‘ఉస్తాద్ భగత్ సింగ్’. ఈ సినిమ
అభివృద్ధి, సంక్షేమానికి సమ ప్రాధాన్యత ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకుంటున్నాం రెండేళ్ల పాలనకు ప్రజామోదం సంపూర్ణంగా ఉంది విలేకరులతో రెవెన్యూ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ
మన తెలంగాణ/హైదరాబాద్ : ప్రమాదవశాత్తు ఇద్దరు అన్నదమ్ములు నీటికుంటలో పడి మృత్యువాత పడిన విషాద ఘటన ఎపిలోని అనంతపురం జిల్లా బ్రహ్మసముద్రం మండలంలో చోటు చేసుకుంది. ఘటనకు సంబంధించిన వివరాల్
సౌతాఫ్రికాతో జరిగిన వన్డే సిరీస్లో భారత స్టార్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు అద్భుత ప్రదర్శన చేశారు. కోహ్లీ రెండో సెంచరీలు, ఒక అర్థ శతకం సాధించగా.. రోహిత్ శర్మ రెండు హాఫ్ సెంచర
హైదరాబాద్: ప్రజాపాలన రెండేళ్ల విజయోత్సవం సందర్భంగా సిఎం రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. రెండేళ్ల క్రితం నిండు మనస్సుతో ప్రజలు కాంగ్రెస్ను ఆశీర్వదించారని అన్నారు. అహర్నిశలూ శ్ర
భారత్ వర్సెస్ సౌతాఫ్రికా మధ్య జరిగిన రెండు టెస్ట్ల సిరీస్ని సఫారీ జట్టు 2-0 తేడాతో వైట్వాష్ చేసిన విషయం తెలిసిందే. అయితే గౌహటిలో జరిగిన రెండో టెస్ట్ మ్యాచ్ తర్వాత దక్షిణాఫ్రికా కోచ్ ష
మెగాస్టార్ చిరంజీవి హీరోగా, సక్సెస్ఫుల్ దర్శకుడు అనిల్ రావిపూడి డైరెక్షన్లో వస్తున్న చిత్రం ‘మన శంకర వరప్రసాద్ గారు’. ఈ సినిమా నుంచి కొద్ది రోజుల క్రితం విడుదలైన ‘మీసాల పిల్ల’ అనే పా
భారత మహిళ జట్టు స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన వివాహం గురించి గత కొంతకాలం జరుగుతున్న చర్చకి ఎట్టకేలకు స్మృతి చెక్ పెట్టింది. సంగీత దర్శకుడు పలాశ్ ముచ్చల్తో నవంబర్ 23న స్మృతి వివాహం జరగా
హైదరాబాద్: కాంగ్రెస్ హయాంలోనే హిందూవులపై దాడులు జరగుతున్నాయని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు తెలిపారు. కాంగ్రెస్ ను గద్దె దించేవరకు పోరాడతామని అన్నారు. ఇందిరా పార్క్ దగ్గర బ
హైదరాబాద్: ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం బిఆర్ఎస్ అధ్యక్షుడు కెసిఆర్ చేపట్టిన దీక్ష ఫలించిన డిసెంబర్ 9న రాష్ట్ర వ్యాప్తంగా ‘విజయ్ దివస్’ వేడుకలు ఘనంగా నిర్వహించాలని ఆ పార్టీ వర్కింగ
వాషింగ్టన్: అమెరికాలో తెలుగువాళ్లు తమ సత్తా చాటారని ఎపి మంత్రి లోకేష్ తెలిపారు. స్పీడ్ కు ఎపి బ్రాండ్ అంబాసిడర్ గా మారిందని అన్నారు. డాలస్ లో లోకేష్ పర్యటించారు. తెలుగు డయాస్పోరా సమావేశ
హైదరాబాద్: పాతబస్తీలోని మీర్చౌక్ ఎసిపి శ్యామ్ సుందర్పై లైంగిక వేధింపుల ఆరోఫణలు వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా ఈ ఆరోపణలపై ఏసిపి శ్యామ్ సుందర్ స్పందించారు. ‘‘శనివారం సాయంత్రం 6:30 తర
విశాఖపట్నం: సౌతాఫ్రికాతో జరిగిన మూడు వన్డేల సిరీస్ని భారత్ కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. విశాఖ వేదికగా జరిగిన మూడో వన్డేలో నెగ్గి సిరీస్ని 2-1 తేడాతో దక్కించుకుంది. ఇక మూడో మ్యాచ్ గ
హైదరాబాద్: గౌతం నగర్ లాలాపేట వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. కారు డివైడర్ ను ఢీకొట్టడంతో ఇద్దరు అక్కడక్కడే మృతి చెందారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. యువకులు కీసర నుంచి అల్పాహారం కోసం
వైజాగ్: సౌతాఫ్రికాతో జరిగిన మూడు వన్డేల సిరీస్ని భారత్ 2-1 తేడాతో కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. విశాఖ స్టేడియం వేదికగా జరిగిన మూడో, కీలక వన్డేలో యువ క్రికెటర్ యశస్వి జైసాల్ అద్భుతంగా
హైదరాబాద్: పాత బస్తీలోని మీర్ చౌక్ ఎసిపిపై లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చాయి. ఎసిపి తనతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నడంటూ ఓ మహిళ వీడియో విడుదల చేసింది. ఇంటి ముందు కారు పెట్టి ఓ వ్యక్తి వేధి
హైదరాబాద్: గోవాకు వెళ్ళి ఏకాంతంగా గడపాలనుకుంటున్న ప్రేమ జంటలు జాగ్రత్తగా ఉండాలని పోలీసుల సూచిస్తున్నారు. హోటల్ నిర్వహకులు వీడియోలు తీసి బ్లాక్ మెయిల్ కు పాల్పడుతున్నారు. గోవాలోని ఓ హ
హైదరాబాద్: పదేళ్ల బిఆర్ఎస్ పాలనలో తెలంగాణ అప్పుల పాలైందని బిజెపి నేత, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. మాజీ సిఎం కెసిఆర్ నియంత పాలన, కుటుంబ పాలన చూశామని అన్నారు. ఎన్నికల హామీలను కాంగ్
హైదరాబాద్: పోలీస్ స్టేషన్ లో దొంగతనం జరిగిన సంఘటన హైదరాబాద్ లోని మెహదీపట్నంలో జరిగింది. లాకర్ లో పెట్టిన కాస్ట్ లీ ఫోన్ ను పోలీస్ డ్రైవర్ కొట్టేయడంతో అతడిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలి
హైదరాబాద్: జగిత్యాల జిల్లా మల్యాల మండలంలో అమానవీయ ఘటన చోటు చేసుకుంది. ఆస్తి పంపకాల పేరుతో వృద్ధురాలు కుర్రె లక్ష్మి ని ఆమె కొడుకులు నమ్మించి జగిత్యాల ఆర్డీవో కార్యాలయం ముందు వదిలేశారు.
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సింహాచలంలో సింహాద్రి అప్పన్న స్వామిని భారత క్రికెటర్ విరాట్ కోహ్లీ దర్శించుకున్నారు. విరాట్కు అలయ అధికారులు, పూజారాలు ఘన స్వాగతం పలికారు. దర్శనానంతరం
తిరుపతి: చిల్లకూరు జిల్లాలో జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. రైటర్ సత్రం వద్ద శౌర్యన్ ట్రావెల్స్ బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. ఐదుగురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రిక
10.11 ఎకరాల భూమి కేటాయింపు అభినందించిన ఏపీ సీఎం శ్రీ నారా చంద్రబాబు నాయుడు, మంత్రివర్యులు శ్రీ నారా లోకేశ్, టిటిడి ఛైర్మెన్ శ్రీ బీఆర్ నాయుడు తిరుపతి: బీహార్ రాష్ట్ర రాజధాని పాట్నాలో టిటిడ
సాయి చరణ్, ఉషశ్రీ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం ’ఇట్స్ ఓకే గురు’. మణికంఠ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని క్రాంతి ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా డిసెంబర్ 12న రిలీజ్ కానుంది. ఈ
స్టార్ హీరో కార్తి నటిస్తున్న మూవీ ‘అన్నగారు వస్తారు‘ ఈ నెల 12న వరల్డ్వైడ్గా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ చిత్రాన్ని స్టూడియో గ్రీన్ బ్యానర్లో కె.ఇ. జ్ఞానవేల్ రాజా న
తిరుపతి: పరకామణి కేసులో నిందితుడు రవి కుమార్ సంచలన వీడియో విడుదల చేశారు. 29 ఏప్రిల్ 2023లో పరకామణిలో తప్పు చేశానని, మహా పాపానికి ప్రాయశ్చితంగా తన ఆస్తిలో 90% స్వామి వారికి ఇవ్వాలని భావించానని
సమైరా, సముద్రఖని, అభిరామి ప్రధాన పాత్రల్లో అభినయ కృష్ణ దర్శకత్వంలో రూపొందనున్న థ్రిల్లింగ్ మూవీ ’కామాఖ్య’. మై ఫిల్మ్ ప్రొడక్షన్స్ ప్రై. లి. బ్యానర్పై వడ్డేపల్లి శ్రీవాణీనాథ్, యశ్వంత్
వరలక్ష్మి శరత్ కుమార్, నవీన్ చంద్ర ప్రధాన పాత్రల్లో దర్శకుడు సంజీవ్ మేగోటి రూపొందిస్తున్న ‘పోలీస్ కంప్లెయింట్’ మూవీ ఇటీవల షూటింగ్ పూర్తిచేసుకుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జ
పనాజి: గోవా రాష్ట్రం ఉత్తర గోవాలోని ఆర్పోరా గ్రామంలో ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. 'బర్చ్ బై రోమియో లేన్' నైట్ క్లబ్ లో శనివారం అర్థరాత్రి సిలిండర్ పేలడంతో 23 మంది దుర్మరణం చెందారు. మృతి చ
ఆర్బిఐ రెపో రేటు కోతతో హోమ్ లోన్లు చౌక బ్యాంకులు మరింతగా రేట్లు తగ్గించే సూచనలు న్యూఢిల్లీ: ఆర్బిఐ (భారతీయ రిజర్వు బ్యాంక్) ఎంపిసి (ద్రవ్య విధాన కమిటీ) నిర్ణయం గృహ రుణగ్రహీతలకు పెద
వాషింగ్టన్: ఫిపా వరల్డ్ కప్ 2026 ఫైనల్ డ్రా విడుదల చేశారు. 48 జట్లు పాల్గొనే ఈ మెగా టోర్నీ షెడ్యూల్ను వాషింగ్టన్ డిసిలోని ఎఫ్ కెన్నెడీ సెంటర్ ఫర్ ఫెర్మార్మింగ్ ఆర్ట్లో విడుదల చేశారు నిర్వ
సెంచరీతో చెలరేగిన యశస్వి రాణించిన కోహ్లీ, రోహిత్ చివరి వన్డేలో సౌతాఫ్రికా చిత్తు విశాఖ: సౌతాఫ్రికాతో మూడు వన్డేల సిరీస్ భారత్ 2-1తో కైవసం చేసుకుంది. శనివారం జరిగిన చివరి వన్డేలో సమ
వెనుకబడిన, బలహీమైన చిన్న దేశాలను, ఆ దేశాల ప్రభుత్వాలను ఆయుధ బలంతో తన చెప్పుచేతుల్లో పెట్టుకోవడం, తన మాటవినని ప్రభుత్వాలు కూలిపోయేలా చేయడం, అది సాధ్యంకాకపోతే దురాక్రమణ, యుద్ధం ద్వారా తన
మన తెలంగాణ/ఉమ్మడి నల్లగొండ బ్యూరో: ఎస్ఎల్బిసి ప్రాజెక్టు అవసరమైనన్నీ నిధులు కేటాయించి, తమ పార్టీ హయాంలోనే పూర్తిచేస్తామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి స్ప ష్టం చేశారు. నల్లగొండ జిల్లా
న్యూఢిల్లీ : వార్నర్ బ్రదర్స్ డిస్కవరీని కొనుగోలు చేసేందుకు నెట్ఫ్లిక్స్ సంసిద్ధత వ్యక్తం చేయడంపై మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(ఎంఎఐ) శనివారం ఆందోళన వెలిబుచ్చింది. ఇది భారతదేశ
స్వాతంత్య్రానంతరం దేశ వ్యవసాయ అభివృద్ధే లక్ష్యంగా ఆహార స్వయం సమృద్ధిని సాధించడం వైపుగా సాగింది. అందుకు అనుగుణంగా దేశ బడ్జెట్లో గణనీయమైన భాగాన్ని గ్రామీణ మౌలిక సదుపాయాలు, నీటిపారుదల
మన తెలంగాణ/హైదరాబాద్: అంతర్జాతీయ పెట్టుబడుల ఆకర్షణ, తెలంగాణ విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరణకు వేదిక కానున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్కు తగిన విధంగా ఏర్పాట్లు ఉండాలని ముఖ్యమంత్రి రే
న్యూఢిల్లీ: ఇండిగో సంక్షోభానికి ఆ సంస్థ సిఇఒ వై ఫల్యమే ప్రధాన కారణమని కేంద్రం భావిస్తోంది. ఈ నేపథ్యంలో కంపెనీ సిఇఒ పీటర్ ఎల్బర్స్కు ఉద్వాసన పలకాలని విమానయాన శాఖ కోరిన ట్లు తెలుస్తోంది
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో పంచాయతీ ఎన్నిలకు సంబంధించి మూడు విడతల నామినేషన్ల గడువు ముగిసింది. దాంతో గ్రామాలలో ఎన్నికల ప్రచారం ఊపందుకుంటోంది. ఇప్పటికే మొదటి, రెండో విడతల్లో ఏ గ్రామ
మన తెలంగాణ/హైదరాబాద్ : మనదేశంలో ప్రపంచంలోనే అత్యంత కుబేరులు ఉన్నారని.. అలాగే అత్యంత పేదరికం ఉందని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ వ్యాఖ్యానించారు. స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాల పేర
కాంగ్రెస్ దుర్మార్గ పాలన రైతుల పాలిట శాపంగా మారిందని మాజీ మంత్రి, బిఆర్ఎస్ ఎంఎల్ఎ హరీష్రావు మండిపడ్డారు. రేవంత్ రెడ్డి రైతు వ్యతిరేక విధానాలతో రైతులు నరకం చూస్తున్నారని ఆందోళన వ
మేష రాశి వారికి ఈ వారం చాలా బాగుంది. ఆర్థికపరమైన అంశాలు అనుకూలంగా ఉంటాయి. ఎవరైతే ఉద్యోగంలో ప్రమోషన్ కోసం ప్రయత్నం చేస్తున్నారో వారికి ప్రమోషన్ లభిస్తుంది. ఏ పని మొదలుపెట్టిన నిదానంగా స
ఎపిలోని తిరుపతి నేషనల్ సంస్కృత యూనివర్సిటీలో దారుణం చోటు చేసుకుంది. అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ లక్ష్మణ్ కుమార్ ఓ ఫస్ట్ ఇయర్ విద్యార్థినిని లోబర్చుకొని గర్భవతిని చేశాడు. ప్రొఫెసర్ ల
అమెరికాలోని బర్మింగ్హామ్లోని ఒక అపార్ట్మెంట్ కాంప్లెక్స్లో అగ్ని ప్రమాదంలో ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిన హైదరాబాద్ యువతి ఉడుముల సహజారెడ్డి (24) మృతి చెందారు. జోడిమెట్ల వెంకటాప
గిరిజనులకు కెసిఆర్ చేసిన సేవలు చిరస్మరణీయమని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ వ్యాఖ్యానించారు.తండాలను గూడాలను గ్రామ పంచాయతీలుగా గుర్తించి, గిరిజనుల జనాభా పెరిగిన దృష్ట్యా గిర
రాష్ట్రంలో ఒపెన్ టెన్త్,ఇంటర్మీడియేట్ పరీక్ష ఫీజు చెల్లింపు షెడ్యూల్ విడుదలైంది. ఈనెల 11 నుంచి 26 వరకు ఎలాంటి ఆలస్య రుసుం లేకుండా పరీక్ష ఫీజు చెల్లించవచ్చని తెలంగాణలో ఓపెన్ స్కూల్ సొసై
బిఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ తన కుమారుడు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్కు పగ్గాలు అప్పగించి పరీక్షిస్తున్నారన్న అనుమానాన్ని కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ వ
న్యూఢిల్లీ: యోగా గురువు బాబా రాందేవ్ నేతృత్వంలోని పతంజలి గ్రూప్ శనివారం రష్యా ప్రభుత్వంతో అవగాహన ఒప్పందంపై సంతకం చేసింది. ఇది ఆ దేశంలోకి ప్రవేశించడానికి వీలు కల్పిస్తుంది. ఆరోగ్యం మరి
న్యూఢిల్లీ : భారతదేశంలో మెకాలే విధానం మానసిక బానిసత్వం అనే విత్తనాలను నాటి 2035 నాటికి 200 ఏళ్లు పూర్తవుతాయని, అంటే ఇప్పటికి మరో పదేళ్లు మిగిలి ఉన్నాయని, రానున్న ఈ పదేళ్లలో మనమంతా బానిస మనస్
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ ఒకే వేదికపై మెరిశారు. శనివారం గచ్చిబౌలిలోని జీఎంసి బాలయోగి అథ్లెటిక్ స్టేడియంలో ఇండియన్ సూపర్ క్రాస్ రేసింగ్ లీగ్ సీజన్-2
తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కతో సినీ నటులు చిరంజీవి, నాగార్జునలతో పాటు పలువురు ప్రముఖులు శనివారం ప్రజాభవన్లో సమావేశం అయ్యారు. ఈ భేటీలో పలు కీలక అంశాలపై భట్టితో చర్చిం
బయోటెక్నాలజీ దిగ్గజం బయోకాన్ బయోలాజిక్స్ యూనిట్ బయోకాన్లో విలీనం కానుంది. దాని విలువ 5.5 బిలియన్ డాలర్లు. బయోకాన్ బయోలాజిక్ను తనతో పూర్తిగా అనుసంధానించనున్నట్లు బయోకాన్ శనివారం తెలి
టీమిండియా స్టార్ క్రికెటర్, హిట్ మ్యాన్ రోహిత్ శర్మ అరుదైన రికార్డు నెలకొల్పాడు. దక్షిణాఫ్రికా జట్టుతో జరిగిన మూడో వన్డే మ్యాచ్ లో అర్ధ శతకంతో రాణించిన రోహిత్ శర్మ అంతర్జాతీయ క్రికెట్
న్యూఢిల్లీ: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్కు రాష్ట్రపతి భవన్లో ఇచ్చిన విందుకు ప్రతిపక్షం లోని రాహుల్ను లేదా ఖర్గేను ఆహ్వానించకుండా కాంగ్రెస్ సీనియర్ నాయకుడు శశిథరూర్ను పిలవ
సస్పెండ్ అయిన టిఎంసి ఎమ్ఎల్ఎ హుమయూన్ కబీర్ శనివారం అయోధ్య బాబ్రీ మసీదు మోడల్ మసీదు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ముషీరాబాద్ జిల్లా లోని రెజినగర్లో భారీ భద్రత మధ్య ఈ కార్యక్రమం జర
పేదల పక్షపాతి, సైకిల్పై అసెంబ్లీకి వెళ్లిన ఇల్లందు సీపీఐ మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య జీవిత కథను తెరపైకి తీసుకొస్తున్నారు దర్శకుడు పరమేశ్వర్ హివ్రాలే. ‘గుమ్మడి నర్సయ్య’ అనే టైటిల్
వైజాగ్: దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మూడో వన్డే మ్యాచ్లో టీమిండియా ఘన విజయం సాధించింది. మరో 10 ఓవర్లు ఉండగానే ఒక వికెట్ మాత్రమే కోల్పోయి సూపర్ విక్టరీ కొట్టింది. ఈ మ్యాచ్ లో యంగ్ ఓపెనర్ యశ
లోక్ అదాలత్లతో కోర్టులపై భారం తగ్గుతుందని రాష్ట్ర లీగల్ సర్వీస్ అథారిటి ఎగ్జిక్యూటివ్ చైర్మన్ జస్టిస్ పి. శ్యామ్ కోషి అన్నారు. శనివారం రాష్ట్ర లీగల్ సర్వీసెస్ అథారిటీ కార్యాలయంలో ఈ న
దేశ ప్రజల్లో జవహర్లాల్ నెహ్రూ చరిత్ర కనపడకుండా చేయాలని బిజెపి కుట్ర చేస్తున్నదని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ తూర్పు జయప్రకాశ్ రెడ్డి (జగ్గారెడ్డి) విమర్శించారు. యాభ
వైజాగ్: దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మూడో చివరి వన్డే మ్యాచ్లో టీమిండియా యంగ్ ఓపెనర్ యశస్వీ జైస్వాల్ శతకం నమోదు చేశాడు. 111 బంతుల్లో 10 ఫోర్లు, ఒక సిక్స్ సాయంతో సెంచరీ అందుకున్నాడు. జైస్వాల
న్యూఢిల్లీ : డీప్ఫేక్ నియంత్రణకు సంబంధించిన ప్రైవేట్ బిల్లు లోక్సభ ముందుకు వచ్చింది. ఇలాంటి కంటెంట్ కట్టడికి అవసరమైన లీగల్ ఫ్రేమ్వర్క్ను రూపొందించేలా ప్రైవేట్ మెంబర్ బిల్లును ప్
కేప్టౌన్: దక్షిణాఫ్రికా పాలనా రాజధాని ప్రిటోరియా సమీపాన టౌన్షిప్ లోని ఓ బార్ వద్ద తుపాకీ కాల్పులు చోటు చేసుకుని 11 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 14 మంది గాయపడ్డారు. వారిని ఆస్పత్రికి తరల
