అమరావతి: ప్రేమించి పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. వీళ్ల ప్రేమపై విధి అసూయ చూపించింది. ఆధార్ కార్డులో పేరు సరి చేసుకుందామని వెళ్తుండగా వారిని లారీ ఢీకొట్టడంతో ఘటనా స్థలంలోనే చన
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోనసీమ జిల్లాలో బాలిక కిడ్నాప్ కలకలం సృష్టించింది. ముమ్మిడివరం మండలం ఠాణేలంక గురుకుల పాఠశాలలో పదో తరగతి చదువుతున్న పల్లంకుర్రు బాలికను మోకా గిరి (33) అనే
మన తెలంగాణ/ఆదిలాబాద్ ప్రతినిధి: ఆదిలాబాద్ జిల్లాను వ్యాపార కేంద్రంగా, వ్యవసాయ క్షేత్రంగా అభివృద్ధి చేసి ఆదర్శంగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్రెడ్డి అన్నారు.
న్యూఢిల్లీ: భారత్కు రష్యా చమురు సరఫరా సజావుగా, ఎటువంటి ఒడుదుడుకులు లేకుండా సా గుతోందని రష్యా అధ్యక్షులు వ్లాదిమిర్ పుతిన్ వె ల్లడించారు. భారత్ పర్యటన నేపథ్యంలో పుతిన్ ఓ ప్రత్యేక ఇంటర్
మన తెలంగాణ/హైదరాబాద్/రంగారెడ్డి : ఆదాయానికి మించిన ఆస్తుల కే సులో మరో అవినీతి భారీ తిమింగలం అవినీతి నిరోధక శాఖ (ఎసిబి) చి క్కింది. వివరాల్లోకి వెళితే రంగారెడ్డి జిల్లా ల్యాండ్ రికార్డ్ అ
మన తెలంగాణ/కుత్బుల్లాపూర్: హిల్ట్ పాలసీ(హెచ్ఐఎల్టిపి) పేరిట కాంగ్రెస్ ప్రభు త్వం భారీ భూ కుంభకోణానికి తెరలేపిందని.. ఉద్యోగ,ఉపాధి కల్పన కోసం ఇచ్చిన భూములనూ ప్రైవేటు వ్యక్తులకు దోచిపెట
రాష్ట్ర వ్యాప్తంగా పచ్చదనాన్ని 33 శాతాని కి పెంచడమే లక్ష్యంగా తెలంగాణలోని ప్ర జా ప్రభుత్వం వనమహోత్సవ కార్యక్రమా న్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. 2024లో 20.02 కోట్ల మొక్కలను నాటాలని లక్షం గా
రెండేళ్లలో అభివృద్ధితో పాటు అన్ని వర్గాల సంక్షేమానికి ప్రజా ప్రభుత్వం గ్యారం టీ ఇచ్చింది. రేవంత్రెడ్డి అధికారం చేపట్టి న రోజు నుంచే రైతులు, మహిళలు, నిరుపేద కుటుంబాలకు బాసటగా నిలబడే గ్
ఈరోజు సాయంత్రం సాయి అనే యువకుడు తీన్మార్ మల్లన్న ఆఫీస్ కి వచ్చి తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు అన్ని ప్రధాన పార్టీలు అన్యాయం చేస్తున్నానని ఆవేదన వ్యక్తం చేస్తూ కాంగ్రెస్ పార్టీ బిసి లకు 42
మేషం ఉద్యోగమున అధికారులతో నూతన సమస్యలు తప్పవు. ఆదాయం అంతంత మాత్రంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలు ఆశించిన రీతిలో రాణించవు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఋణ సమస్యల వలన మానసిక ఒత్తిడి పెరుగ
రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్రెడ్డి ప్రజా పాలన ఉత్సవాల కార్యక్రమంలో భాగంగా వరంగల్ జిల్లా, నర్సంపేట నియోజకవర్గ కేంద్రంలో శుక్రవారం జరిగే ఉత్సవాల్లో పాల్గొననున్నారు. సిఎం హైదరాబ
ఇటీవల లిటిల్హార్ట్, రాజు వెడ్స్ రాంబాయి లాంటి కల్ట్ చిత్రాలను ప్రేక్షకులకు అందించిన బన్నీవాస్, వంశీ నందిపాటి ద్వయం తాజాగా ‘ఈషా’ పేరుతో ఓ హారర్ థ్రిల్లర్ను ప్రేక్షకుల ముందుకు తీసుకు
కామారెడ్డి జిల్లా, తాడ్వాయి మండలం, కన్కల్ గ్రామంలో పంచాయతీ ఎన్నికల ప్రచారంలో ఓటర్లకు బిందెలు పంచుతూ దొరికిన సర్పంచ్ అభ్యర్థి పోలీసులకు పట్టుబడ్డాడు. ఎస్ఐ నరేష్ తెలిపిన ప్రకారం వివ
చత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లా, బైరాంగడ్ - నైమేడ్ అటవీ ప్రాంతంలో బుధవారం భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో 18 మంది మావోయిస్టు మృతి చెందినట్లు బస్తర్ రేంజ్ ఐజి స
వివాహం చేసుకుంటానని చెప్పి మహిళ వద్ద నుంచి రూ. 3,38,200 సైబర్ నేరస్థులు కొట్టేశారు. హైదరాబాద్, సైదాబాద్, వినయ్ నగర్కు చెందిన మహళ(47) యూక్కు చెందిన హిరాద్ అహ్మద్ వివాహం ప్రపోజల్ వచ్చింది. మ్య
రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క స్వగ్రామం ములుగు జిల్లా, ములుగు మండలంలోని జగ్గన్నపేటలో సర్పంచ్ ఎన్నిక ఏకగ్రీవమైంది. గ్రామ అభివృద్ధి, ఐక్
రాష్ట్రంలో తొలివిడత పంచాయతీ ఎన్నికల్లో 395 సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. అత్యధికంగా వికారాబాద్ జిల్లాలో 39 గ్రామాలు, ఆదిలాబాద్ జిల్లాలో 33 గ్రామ పంచాతీయల్లో సర్పంచ్లను ఏకగ్రీవంగా ఎ
ఆంధ్రప్రదేశ్ లో మరో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా దూసుకొచ్చిన ఓ కారు కంట్రోల్ తప్పి ముందు వెళ్తున్న కంటైనర్ ను ఢీకొట్టింది. గురువారం రాత్రి పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో ఈ విషాద స
పంచాయతీ సర్పంచ్ ఎన్నికల్లో పలుచోట్ల ఎన్నో ఆసక్తికర సంఘటనలు, విచిత్రాలు వెలుగు చూస్తున్నాయి. వివరాలలోకి వెళితే.. ఖమ్మం జిల్లా, పెనుబల్లి మండల కేంద్రంలో పెనుబల్లి గ్రామపంచాయతీ సర్పంచ
కాంగ్రెస్ మోసపూరిత పాలనకు వ్యతిరేకంగా, రెండేళ్లుగా అమలుకాని హామీల సాధనే ధ్యేయంగా బిజెపి నిర్వహిస్తున్న ‘మహాధర్నా’ కార్యక్రమానికి పెద్ద ఎత్తున ప్రజలు తరలి రావాలని బిజెపి రాష్ట్ర అ
ఎల్బి నగర్లో ప్రేమ్ చంద్ అనే బాలుడిపై కుక్కల దాడి ఘటనపై సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ఆవేదన వ్యక్తం చేశారు. సిఎం రేవంత్ రెడ్డి ఆదేశానుసారం ప్రేమ్ చంద్కు తగిన వైద్యం, ఆర్థిక సహా
నందమూరి బాలకృష్ణ అభిమానులకు బిగ్ షాక్. ‘అఖండ 2’ మూవీ ప్రీమియర్స్ను రద్దు చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. షెడ్యూల్ ప్రకారం గురువారం రాత్రి 8 గంటలకు ఈ మూవీ ప్రీమియర్స్ షోలు ప్రారంభం క
‘క్వాంటం సిటీ’గా హైదరాబాద్ ను తీర్చిదిద్దేలా తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. ‘క్వాంటం టెక్నాలజీ’లో తెలంగాణ
బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ పర్యటనలో అపశృతి చోటుచేసుకుంది. విధి నిర్వహణ లో ఉన్న ఓ వీడియో జర్నలిస్ట్ ఒక్కసారి గా కుప్ప కూలిపోయాడు .హుటా హుటినా ఆస్పత్రి కి తరలించగ
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో రంగారెడ్డి జిల్లా భూ సర్వే అండ్ భూ సంస్కరణల రికార్డు అసిస్టెంట్ డైరెక్టర్(ఎడి) శ్రీనివాస్ అరెస్టు అయ్యాడు. శ్రీనివాస్కు సంబంధించి ఎసిబి అధికారులు భ
మేడారంలో గోవిందరాజు గద్దెను పూజారులు గురువారం కదలించారు. మేడారంలో పూజ సామాగ్రిని సిద్దం చేసుకుని సమ్మక్క- సారలమ్మ పూజారులతో కలిసి గోవిందరాజు పాత గద్దె వద్ద ప్రత్యేక పూజ కార్యక్రమాల
రాష్ట్రంలో పదో తరగతి వార్షిక పరీక్షలు వచ్చే ఏడాది మార్చి 16 లేదా 18 నుంచి నిర్వహించే అవకాశం ఉన్నది. ఈ మేరకు టెన్త్ పరీక్షలకు సంబంధించిన పలు తేదీలతో కూడిన ప్రతిపాదనలను పాఠశాల విద్యాశాఖ ప
తెలంగాణలో కిషన్ రెడ్డి కిరికిరి రెడ్డిగా మారారని, రాష్ట్ర అభివృద్ధికి పదే పదే అడ్డుపడుతున్నారని, కెటిఆర్ మాట్లాడే చిట్టిలను చూసి కిషన్ రెడ్డి కాపీ కొడుతున్నారని కాంగ్రెస్ నేత సామ రాం
హైదరాబాద్: ఫ్యూచర్ సిటీలో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ను తెలంగాణ ప్రభుత్వం నిర్వహించబోతోంది. డిసెంబర్ 8, 9 తేదీల్లో జరగనున్న ఈ అంతర్జాతీయ సదస్సును హైదరాబాద్ చరిత్రలోనే అత్యంత ప్రతి
ఆదిలాబాద్: ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. జిల్లాల పర్యటనలో భాగంగా గురువారం సిఎం రేవంత్ రెడ్డి ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించారు. ఈ సందర్
నందమూరి బాలకృష్ణ-డైరెక్టర్ బోయపాటి కాంబినేషన్ లో తెరకెక్కిన ‘అఖండ2’ డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కాబోతోంది. ఇప్పటకే ప్రమోషన్స్ తో సినిమాపై హైప్ క్రీయేట్ చేశారు మేకర్
ఇటీవల దేశంలో విమానాలకు తరుచూ బాంబు బెదిరింపులు ఆందోళనలకు గురిచేస్తున్నాయి. తాజాగా మరోసారి ఇండిగో విమనానికి బాంబు బెదిరింపు కలకలం రేపింది. గురువారం మదీనా నుంచి హైదరాబాద్ వస్తున్న ఇండి
హైదరాబాద్: సెంటిమెంట్ రగిల్చి లబ్ధి పొందేందుకు బిఆర్ఎస్ యత్నిస్తోందని టిపిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. హిల్ట్ పాలసీ ద్వారా భూముల ధరలు తగ్గుతాయని, సామాన్యులకు భూముల ధరలు అందుబ
మెటా, భారతదేశం అంతటా MSMEలను డిజిటల్గా శక్తివంతం చేయడానికి, మైక్రో, స్మాల్ & మీడియం ఎంటర్ప్రైజెస్ మంత్రిత్వ శాఖ (MSME) మరియు ఇండియా SME ఫోరం భాగస్వామ్యంతో AI ఆధారిత చాట్బాట్ను ప్రారంభించాలన
పానిపట్: తనకంటే అందంగా ఉన్నారనే అసూయ, ద్వేషంతో ఓ మహిళ.. అభం శుభం తెలియని ముగ్గురు చిన్నారులను హత్య చేసింది. ఈ దారుణ సంఘటన హర్యానాలో చోటుచేసుకుంది. గత సోమవారం చనిపోయిన వారిలో ఓ చిన్నారి కని
యువసామ్రాట్ అక్కినేని నాగచైతన్య-శోభిత ధూళిపాళ వివాహబంధంలోకి అడుగుపెట్టి గురువారంతో సంవత్సరం పూర్తైంది. మొదటి పెళ్లి రోజు సందర్భంగా శోభిత.. తన పెళ్లి వేడుకకు సంబంధించిన స్పెషల్ వీడియ
అమరావతి: ప్రజలకు సేవలందించడానికి డిడివో కార్యాలయాలు ఉపయోగపడతాయని ఎపి డిప్యూటీ సిఎం పవన్ కల్యాణ్ తెలిపారు. ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధికి కార్యక్రమాలకు ఉపయోగపడతాయని అన్నారు. చిత్తూరుల
గురుగ్రామ్: లండన్కు చెందిన టెక్నాలజీ కంపెనీ నథింగ్. నథింగ్ ఫోన్లు చాలా భిన్నంగా ఉంటాయి. అన్ని వర్గాల వారికి విపరీతంగా నచ్చుతాయి. అలాంటి నథింగ్ నుంచి తాజాగా డిసెంబర్ 05, 2025 నుండి సరికొత్త
హైదరాబాద్: సినిమాల్లో అవకాశాలు కల్పిస్తామని చెప్పి తొమ్మిదవ తరగతి విద్యార్థినిపై కో డైరెక్టర్, కెమెరామెన్ లైంగిక దాడికి పాల్పడ్డారు. ఈ సంఘటన హైదరాబాద్ ల్ లోని ఫిలింనగర్ లో జరిగింది. కో
అమరావతి: ఎపిలో రైతుల పరిస్థితి దారుణంగా ఉందని మాజీ సిఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తెలిపారు. సేవ్ ఆంధ్రప్రదేశ్ అనేలా కూటమి పాలన ఉందని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ..తమ హయాంలో
ఢిల్లీ: వరుసగా రెండోరోజు ఇండిగో విమాన సర్వీసులు రద్దు చేశారు. గురువారం 170 విమాన సర్వీసులను ఇండిగో సంస్థ రద్దు చేసింది. బుధవారం కూడా 200 ఇండిగో విమాన సర్వీసులు రద్దు చేసింది సాంకేతిక లోపం కా
హైదరాబాద్: పారిశ్రామిక భూములను చౌకధరకు ప్రైవేటు వ్యక్తులకు కట్టబెడుతున్నారని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ తెలిపారు. భూముల దోపిడీ ఆర్నెల్లుగా జరుగుతుందని, పాలసీ ఇప్పుడు బయట
హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా ల్యాండ్ రికార్డ్స్ ఎడి శ్రీనివాస్ పై ఎసిబి దాడి చేసింది. ఆదాయానికి మించి ఆస్తుల కేసులో శ్రీనివాస్ ఇండ్లలో ఎసిబి సోదాలు చేపట్టింది. హైదరాబాద్, రంగారెడ్డి, మ
హైదరాబాద్: సైబర్ హ్యాకర్ల దృష్టి పోలీస్ వెబ్ సైట్లపై పడింది. మరోసారి తెలంగాణ పోలీసు వెబ్ సైట్లను సైబర్ నేరగాళ్లు హ్యాక్ చేసి రాష్ట్ర పోలీస్ సాంకేతిక విభాగానికి సవాల్ విసిరారు. అందుబా
భౌగోళిక, రాజకీయ, దేశీయ పరిణామాల కారణంగా మన దేశ కరెన్సీ రూపాయి మారక విలువ ఇటీవల కాలంలో ఎన్నో ఒడిదుడుకులకు గురవుతోంది. డాలర్లో పోల్చితే రూపాయి మారకం విలువ తొలిసారి 90 స్థాయికి పతనమైంది. గత
చాలీచాలని సంపాదనతో, ఆర్థికంగా సతమతమవుతూ, బతుకుదెరువు బహు కష్టంగా మారిన నేపథ్యంలో మధ్య తరగతి జీవితాలు అల్లకల్లోల సాగరాన్ని తలపిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితులనుండి కాపాడి, ఒడ్డుకు చేర్చ
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విజయవాడలోని భవానీపురంలో హైడ్రా తరహా కూల్చివేతలు చేపట్టారు. దీంతో బాధితులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇంటి వద్ద ఆందోళన చేపట్టారు. 25 ఏళ్లుగా నివాసము
సాధారణంగానే మిలిటరీ రూల్స్ కఠినంగానే ఉంటాయి. అందులోని మాన్యువల్స్కు అధిక ప్రాధాన్యత ఉంటుంది. నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తిస్తే శిక్షలు కూడా నిర్దాక్షిణ్యంగా ఉంటాయి. దేశ భద్రతకు సంబ
మెదక్: ప్రియుడి మృతిని తట్టుకోలేక భగ్న ప్రేమికురాలు ఆత్మహత్య చేసుకున్న సంఘటన మెదక్ జిల్లా కొండపాక ప్రాంతం కుకునూరుపల్లి మండలంలో జరిగింది. కుకునూరుపల్లి మండలంలో ఓ గ్రామానికి చెందిన శ్
యంగ్ హీరో విరాట్ కర్ణ... అభిషేక్ నామా దర్శకత్వం దర్శకత్వంలో కిషోర్ అన్నపురెడ్డి, నిషిత నాగిరెడ్డి నిర్మిస్తున్న పాన్-ఇండియా ఎపిక్ మైథలాజికల్ యాక్షన్ ఎంటర్టైనర్ నాగబంధంతో అలరించబోతున
యంగ్ హీరో తిరువీర్, టాలెంటెడ్ హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ తమ తమ చిత్రాలు ‘ప్రీ వెడ్డింగ్ షో’, ‘సంక్రాంతికి వస్తున్నాం’తో బ్లాక్బస్టర్ విజయాలు అందుకున్నారు. ఇప్పుడు ఈ ఇద్దరూ కలిసి ఓ పూర్తి
గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ, బ్లాక్బస్టర్ దర్శకుడు బోయపాటి శ్రీను పవర్ఫుల్ కాంబినేషన్లో వస్తున్న డివైన్ యాక్షన్ ఎంటర్టైనర్ ’అఖండ 2: తాండ వం’. రామ్ ఆచంట, గోపీ ఆచంట ప్రతిష్టాత్మక
హైదరాబాద్: ప్రముఖ సినీ నిర్మాత ఎవిఎం శరవణన్ (85) కన్నుమూశారు. వయసు రీత్యా అనారోగ్య సమస్యలతో తుదిశ్వాస విడిచారని కుటుంబ సభ్యులు తెలిపారు. తమిళ్, తెలుగు, మలయాళ, హిందీ భాషల్లో సినిమాలను శరవ
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీసత్యసాయి జిల్లా చెన్నేకొత్తపల్లి మండలంలో ఓ ఇంటర్ విద్యార్థిని వేధింపులకు గురి చేయడంతో ఆమె ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... స్ప
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్నమయ్య జిల్లాలో దారుణం వెలుగులోకి వచ్చింది. టిడిపి నేతలు దాడులకు పాల్పడుతున్నారని వైసిపి నేతలు ఆరోపణలు చేస్తున్నారు. వైసిపి బిసి విభాగం రాష్ట్ర అధి
మన తెలంగాణ/సిద్దిపేట ప్రతినిధి/హుస్నాబాద్: త్వరలోనే మరో 40 వేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ప్రకటించారు. ప్రజా పాలన - ప
న్యూఢిల్లీ: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భా రత పర్యటనకు ముందే అత్యంత పరిష్టమైన ఐదు వలయాల భద్రతను సిద్ధం చేశారు. రష్యా ప్రెసిడంట్ భద్రతా సిబ్బంది కమాండోలు, భారత జా తీయ భద్రతా గార్డ
మన తెలంగాణ/చర్ల: చత్తీస్గఢ్ రాష్ట్రంలోని దం డకారణ్యం మరోమారు కాల్పుల మోతతో దద్దరిల్లింది. బుధవారం బీజపూర్దంతెవాడ జిల్లాల స రిహద్దు, గంగులూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని కేశ్ కుతుల్ అటవ
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో రాజకీయంగా సంచలనం సృష్టిస్తున్న ఫా ర్ములా ఈ- కార్ రేసు కేసులో సీనియర్ ఐఏఎస్ అరవింద్ కుమార్ను విచారిచేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ రాష్ట్ర ప్రభు త్వ ప్ర
మన తెలంగాణ/హైదరాబాద్: జీహెచ్ఎంసీలో విలీనం అయ్యే 27 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలోని ఫైళ్లను స్వాధీనం చేసుకోవాలని ప్రభు త్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే ఫైళ్ల స్వాధీనానికి సంబ
పెద్ద అంబర్ పేట్ మున్సిపాలిటీ ఎల్ బి నగర్ జోన్ పరిధిలో విలీనం చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిది. బుధవారం సాయంత్రం వచ్చిన ఉత్తర్వు ల మేరకు పెద్ద అంబర్ పేట్ కార్యాలయం లో పలు రికార
సంగారెడ్డి ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం సృష్టించిం ది. మొదటి సంవత్సరం విద్యార్థి ప్రతి చంద్రను సీనియర్లు ర్యాగింగ్ చేశారు. విషయాన్ని అతని సోదరుడికి తెలపడంతో, ర్యాగింగ్ ఎ
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెం ట్, మాజీ మంత్రి కేటీఆర్తో మారిషస్ దేశ విదేశాంగ, ప్రాంతీయ సమైక్యత, అంతర్జాతీ య వాణిజ్య శాఖ స హాయ మంత్రి హంబైరాజన్ నర్సింఘెన్ స మావేశమయ్యారు. హైదరాబాద్లోని
ఎల్ఐసి (లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్) రెండు కొత్త పాలసీలను ప్రారంభించింది. ఎల్ఐసి సిఇఒ, ఎండి ఆర్.దొరైస్వామి ఎల్ఐసి ప్రొటెక్షన్ ప్లస్ (ప్లాన్ 886), బీమా కవచ్ (887) ప్లాన్లను లాంచ్ చేశారు. ప్ర
సౌతాఫ్రికాతో జరిగే ఐదు మ్యాచ్ల టి20 సిరీస్లో పాల్గొనే భారత జట్టును బుధవారం సెలెక్టర్లు ప్రకటించారు. ఇరు జట్ల మధ్య తొలి టి20 డిసెంబర్ 9న కటక్లో జరుగనుంది. వన్డే సిరీస్కు దూరంగా ఉన్న శ
‘నా నేతృత్వంలో పదేండ్లు కాంగ్రెస్ అధికారంలో ఉంటుంది..’ అని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి పునరుద్ఘాటించారు. గ్లోబల్ సమ్మిట్కు ప్రధాని నరేంద్ర మోడీ, పార్టీ అగ్రనేతలు ఖర్గే, రాహుల్ గాంధీ, క
పంచాయితీ ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తూ సీఎం రేవంత్ రెడ్డి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ఎన్నికల అధికారులకు లేఖ రాశారు. దానిని ఆపాలని లేఖలో పే
నగరంలోని చాంద్రాయణగుట్ట ప్రాంతంలో చోటు చేసుకున్న అనుమానాస్పద మరణాలు కలకలం రేపాయి. స్థానికంగా తీవ్ర భయాందోళనలకు దారితీశాయి. ఓ ఆటోలో ఇద్దరు యువకుల మృతదేహాలు లభ్యం కావడంతో హత్య? ఆత్మహ
యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి కొండ కింద గల పుష్కరిణిలో పడి బాలుడు మృతి చెందాడు. ఆలయ ఇఒ వెంకట్రావు తెలిపిన వివరాల ప్రకారం.. బాలుడు సంతోష్ (8) పుష్కరిణిలోకి దిగినప్పుడు నీటి చల
పొగాకు, పొగాకు సంబంధిత ఉత్పత్తులపై ఎక్సైజ్ సుంకం విధించే బిల్లును లోక్ సభ బుధవారం నాడు ఆమోదించింది. సెంట్రల్ ఎక్సైజ్ (సవరణ)బిల్లు, 2025 ను మూజువాణి ఓటుతో సభ ఆమోదించింది. ఈ బిల్లు వల్ల జిఎస్ట
“శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ నుండి రాబోయే సినిమాల గురించి ఈ మధ్య రకరకాల పుకార్లు వినిపిస్తున్నాయి. ఇవన్నీ పూర్తిగా నిరాధారమైనవని, వాటిలో నిజం లేదని మేము తెలియజేస్తున్నాము”అని అన్నార
వెస్టిండీస్తో జరుగుతున్న తొలి టెస్టులో ఆతిథ్య న్యూజిలాండ్ టీమ్ పైచేయి సాధించింది. బుధవారం రెండో రోజు న్యూజిలాండ్ మొదటి ఇన్నింగ్స్లో 231 పరుగులకు ఆలౌటైంది. తర్వాత తొలి ఇన్నింగ్స్ చే
న్యూఢిల్లీ: మరో హీరోయిన్ పెళ్లీ పీటలెక్కబోతోంది. బాలీవుడ్ హాట్ బ్యూటీ కృతి సనన్ సోదరి నూపుర్ సనన్ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది. సింగర్ స్టెబిన్ బెన్ను నూపుర్ వచ్చే ఏ
గృహ రుణ మోసం కేసులో నాంపల్లి కోర్టు ఇద్దరు దంపతులకు ఏడు సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించింది. దీనికి సంబంధించిన వివరాలు సిఐడి డిజి చారుసిన్హా బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. బ్యాంకులో
19 దేశాల ఇమిగ్రేషన్ దరఖాస్తులను అమెరికా ట్రంప్ అధికార యంత్రాంగం నిలిపివేసింది. ఈ దేశాలు ట్రంప్ విధించిన ట్రావెల్ బ్యాన్ జాబితాలో ఉన్నాయి. దీని మేరకు ఆయా దేశాల గ్రీన్ కార్డుల ఇతరత్రా వీస
మంచిర్యాల జిల్లా, జైపూర్ మండలం, పెగడపల్లి అటవీ సెక్షన్ పరిధిలోని పెగడపల్లి, గంగిపల్లి, నర్సింగాపూర్, మద్దులపల్లి, కుందారం గ్రామాల సమీప అటవీ ప్రాంతాల్లో పెద్దపులి సంచరిస్తోందని అటవీ శ
పంచాయతీ ఎన్నికల్లో వార్డు మెంబర్గా నామినేషన్ వేసిన యువకుడు ప్రత్యర్థుల ఒత్తిడి తాళలేక ఆత్మహత్య చేసుకున్న సంఘటన రంగారెడ్డి జిల్లా, ఫరూఖ్నగర్ మండలం, కంసాన్పల్లి గ్రామంలో చోటుచేస
రాయ్పూర్: దక్షిణాఫ్రికాతో జరగనున్న ఐదు మ్యాచ్ల T20I సిరీస్ కోసం బిసిసిఐ భారత జట్టును ప్రకటించింది. బుధవారం సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలోని 15 మంది సభ్యుల జట్టును ఎంపిక చేసింది. 2025 ఆసియా కప్
ప్రధాని నరేంద్ర మోడీతో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి భేటీ అయ్యారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న సిఎం రేవంత్రెడ్డి బుధవారం ఉదయం డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్కతో కలిసి ప్రధానిని కలిశారు. ప్రస్తుత
ఛత్తీస్ ఘడ్ లోని బీజాపూర్ జిల్లాలో ఎన్కౌంటర్ కొనసాగుతోంది. భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య భీకర ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఎదురుకాల్పుల్లో 12 మంది మావోయిస్టు మృతి చెందగా.. మరో
కరీంనగర్: హుస్నాబాద్ ప్రాంతానికి ఒక ప్రత్యేకత ఉందని.. సర్దార్ సర్వాయి పాపన్న నేతృత్వంలో బహుజన రాజ్యానికి పునాదులు వేసిన గడ్డ ఇది అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. బుధవారం హుస్నాబా
రాయ్ పూర్ స్టేడియం వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో వన్డేలో టీమిండియా భారీ స్కోరు సాధించింది. విరాట్ కోహ్లీ(102), రుతురాజ్ గైక్వాడ్(105)లు అద్భుత సెంచరీలతో చెలరేగారు. తర్వాత కెప్టె
హైదరాబాద్: క్షేత్ర స్థాయిలో పరిశీలన చేయకుండానే హిల్ట్ పాలసీ తీసుకువచ్చారని బిజెపి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. పారిశ్రామిక వాడలో పనిచేస్తున్నవారితో చర్చించి నిర్ణయాలు తీసుకో
పెద్దేముల్: రాష్ట్రవ్యాప్తంగా గ్రామాల్లో పంచాయతీ ఎన్నికల సందడి నెలకొంది. గ్రామాల్లో సర్పంచ్ అభ్యర్థులు తమ నామినేషన్స్ వేయడంలో బిజీ బిజీగా ఉన్నారు. ఇప్పటికే తొలి విడత నామినేషన్లు పూర్
దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో వన్డేలో టీమిండియా బ్యాటర్లు చెలరేగి ఆడుతున్నారు. రాయ్ పూర్ స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ విరాట్ కోహ్లీ, రుతురాజ్ గైక్వాడ్ లు అద్భుత సెంచరీలతో
హైదరాబాద్: భూభారతిలో నియమ నిబంధనలు కఠినతరం చేశామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. భయంకరమైన ధరణిని బంగాళఖాతంలో వేస్తామని గతంలో చెప్పామని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో
భద్రాద్రి కొత్తగూడెం రైల్వే స్టేషన్లో నాటు బాంబులు కలకలం సృష్టించాయి. రైల్వే స్టేషన్లో అనుమానాస్పదంగా పడి ఉన్న సంచులను రైల్వే పారిశుద్ధ్య సిబ్బంది చెత్తకుప్పలో పడేసింది. అయితే, చెత
ఛత్తీస్ఘడ్ లో మరోసారి భద్రతా దళాలు, మావోయిస్టుల మద్య భారీ ఎన్కౌంటర్ చోటుచేసుకుంది. బుధవారం బీజాపూర్ జిల్లాలో స్థానిక పోలీసులతో కలిసి భద్రతా బలగాలు సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు. ఈ క్రమం
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో మరోసారి బాంబు బెదిరింపులు కలకలం రేపాయి. బుధవారం ఢిల్లీ విశ్వవిద్యాలయ కళాశాలలకు ఇమెయిల్ ద్వారా బాంబు బెదిరింపులు రావడంతో భయాందోళన పరిస్థితులు నెలకొన్
