న్యూఢిల్లీ: దేశంలో కరోనా విలయం సృష్టిస్తోంది. కోవిడ్-19 బాధితులతో ఆసుపత్రులు నిండిపోతున్నాయి. మహారాష్ట్ర, ఛత్తీస్ గఢ్, ఢిల్లీ, గుజరాత్, బీహార్ లో బెడ్స్ దొరకడంలేదు. దీంతో పేషెంట్స్ ఆస్పత్
మహబూబ్నగర్: ఎంఎల్ఎ లక్ష్మారెడ్డి ధ్యాస అంతా నియోజకవర్గం అభివృద్ధి పైనే ఉందని మున్సిపల్, ఐటి శాఖ మంత్రి కెటిఆర్ తెలిపారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో మంత్రి కెటిఆర్ పర్యటిస్తున్నారు
లక్నో: ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కరోనా పాజిటివ్ నిర్ధారణ అయినట్టు ఆయన ట్వీట్ చేశారు. తన కార్యాలయంలోని కొందరు అధికారులు వైరస్ సోకడంతో ఆయన సెల్ఫ్ ఐసోలేషన్ లో ఉన్నారు. తాజ
హైదరాబాద్: ఇప్పటికీ రిజర్వేషన్ల కోసం పోరాటాలు చేయడం దురదృష్టకరమని మంత్రి ఈటెల రాజేందర్ తెలిపారు. ట్యాంక్బండ్పై అంబేద్కర్ 130వ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల ర
హైదరాబాద్: భారత రాజ్యాంగాన్ని నిర్మించిన మహానేత అంబేద్కర్ అని మంత్రి కెటిఆర్ తెలిపారు. బిఆర్ అంబేద్కర్ 130వ జయంతి సందర్భంగా ట్యాంక్బండ్పై ఆయన విగ్రహానికి మంత్రి కెటిఆర్ నివాళులర్పిం
ఢిల్లీ: కరోనా వైరస్ రోజు రోజుకు తీవ్రమవుతోంది. భారత్లోకరోనా విలయతాండవం సృష్టిస్తోంది. గత 24 గంటల్లో 1.84 లక్షల మంది కరోనా వైరస్ సోకగా 1027 మంది మృతి చెందారని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. కరోనా
కైరో: ఈజిప్ట్లో బుధవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కైరో నుంచి 320 కిలో మీటర్ల దూరంలో బోల్తాపడిన బస్సును ట్రక్కు ఢీకొట్టడంతో 20 మంది మృతి చెందారు. ఈ ప్రమాదంలో మరో ముగ్గురు తీవ్ర
హైదరాబాద్: తెలంగాణలో కరోనా వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పట్టినట్టు కనిపిస్తోంది. గత 24 గంటల్లో 2157 కరోనా పాజిటివ్ కేసులు నమోదుకాగా ఎనిమిది మంది మృతి చెందారని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడిం
అమరావతి: ట్రాక్టర్ను వెనక నుంచి ఆటో ఢీకొట్టడంతో ఒకరు మృతి చెందిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రకాశం జిల్లా పర్చూరు మండలం అన్నంబొట్లపాలెంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం
హైదరాబాద్: మరదలిపై అనుమానంతో ఆమెను గొంతునులిమి బావ హత్య చేసిన సంఘటన మేడ్చల్ జిల్లా కూకట్పల్లి పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం….. సోమేశ్వర రావు ఓ ప్రైవేటు కంపెనీలో పన
చెన్నై: చిదంబరం స్టేడియంలో జరిగిన ఐపిఎల్ మ్యాచ్ లో కోల్ కతా నైట్ రైడర్స్ పై ముంబయి ఇండియన్స్ ఘన విజయం సాధించింది. కోల్ కతా నైట్ రైడర్స్ పై పది పరుగుల తేడాతో ఎంఐ గెలుపొందింది. తొలుత బ్యాటి
హైదరాబాద్: పవిత్ర రంజాన్ మాసం ప్రారంభం సందర్భంగా ముస్లిం సోదరులకు సిఎం కెసిఆర్ శుభాకాంక్షలు తెలిపారు. రంజాన్ మాసంలో నిర్వహించే ఉపవాస దీక్షలు దైవ ప్రార్థనలతో సామరస్యం, ఆనందం వెల్లివిర
హైదరాబాద్ : ఐటి, పురపాలక శాఖ మంత్రి కెటిఆర్, టిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తెలంగాణ ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. ప్లవ నామ సంవత్సరంలో ప్రజలంతా ఆయురారోగ్యాలతో, భ
న్యూఢిల్లీ: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ప్రజలకు భారత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ప్రధాని మోడీ ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలతో
ఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ ఉధృతి కొనసాగుతోంది. కరోనా విలయతాండవానికి కొన్ని ఆస్పత్రుల్లు శవాల దిబ్బలుగా మారాయి. గత 24 గంటల్లో 1,61,736 కరోనా పాజిటివ్ కేసులు నమోదుకాగా 879 మంది మృత్యువాతపడ్డారని
లిమా : పెరూలోని సిహువాస్ ప్రావిన్స్లో మంగళవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బస్సు బోల్తాపడడంతో 22 మంది దుర్మరణం చెందారు. ఈ ప్రమాదంలో మరో 14 మంది గాయపడ్డారు. వాహనదారుల సమాచారం ప
గుండె ఆపరేషన్ అనంతరం కోలుకున్న రాష్ట్రపతి న్యూఢిల్లీ: రాష్ట్రపతి రామ్నాథ్కోవింద్(75) సోమవారం రాష్ట్రపతి భవన్కు చేరుకున్నారు. అనారోగ్యంతో మార్చి 27న ఢిల్లీలోని ఆర్మీ(ఆర్ఆర్) హాస్పిట
డాక్టర్ రెడ్డీస్ దరఖాస్తుకు డిసిజిఐ షరతులతో ఆమోదం మూడో దశ క్లినికల్ ట్రయల్లో 91.6% సామర్థ్య నిరూపణ న్యూఢిల్లీ : దేశంలో ఒకవైపు కరోనా కేసులు విపరీతంగా పెరుగుతుండడం, మరో వైపు వ్యాక్సిన్ కొర
ధరలు పెంచడమేనా అచ్చేదిన్? మోడీ పాలనలో ప్రజలకు సచ్చేదిన్ పెట్రోల్, డీజెల్, గ్యాస్, కూరగాయలు చివరికి ఎరువుల ధరలు కూడా పెరిగాయి ఇదేమిటని అడిగితే దేశం కోసం, ధర్మం కోసం అంటున్నారు కోచ్ ఫ్యాక్
రైతుల బతుకుల్లో నవ వసంతాల పున్నమి వెన్నెలలు పూయించడమే ధ్యేయం రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి కెసిఆర్ ఉగాది శుభాకాంక్షలు మనతెలంగాణ/హైదరాబాద్ : తెలుగు సంవత్సరాది ఉగాది పర్వదినం ప్లవ నామ సం
1,35,27,717 కొవిడ్ కేసులతో అమెరికా తర్వాత రెండో స్థానంలోకి భారత్ 24గంటల్లో 1,68,912 కేసులు 10 రాష్ట్రాల్లోనే 83.02 శాతం కేసులు న్యూఢిల్లీ: ప్రపంచంలోని కొవిడ్19 మొత్తం కేసుల్లో భారత్ ప్రపంచంలో రెండో స్థాన
60 శాతం డోసులు ఆ‘8’ రాష్ట్రాలకే తెలంగాణకు మొండిచెయ్యి చూపుతున్న కేంద్రం 30 లక్షల అడిగితే నాలుగున్నర లక్షల డోసులు సరఫరా ఈ నెమ్మదితో లక్ష్యాన్ని చేరుకోవడం కష్టమంటున్న నిపుణులు మన తెలంగాణ/హ
పిటిషన్ తక్షణ విచారణకు హైకోర్టు నిరాకరణ మన తెలంగాణ/హైదరాబాద్: నల్లగొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజకవర్గ ఉప ఎన్నికలో భాగంగా హాలియాలో ముఖ్యమంత్రి కెసిఆర్ ఈనెల 14న తలపెట్టిన ఎన్నికల బహిర
సిఎం కెసిఆర్ సంతాపం మన తెలంగాణ/హైదరాబాద్: మాజీ శాసనసభ్యులు, సిపిఎం సీనియర్ నా యకులు కుంజా బొజ్జి(95) కన్నుమూశా రు. సోమవారం ఉదయం అనారోగ్యంతో భద్రాచలంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో తుదిశ్వాస వి
3,29,529 కు చేరిన కరోనా బాధితుల సంఖ్య మంత్రి నిరంజన్రెడ్డికి కొవిడ్ మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో కొత్తగా మరో 2251 కేసులు నమోదయ్యాయి. వీటిలో జిహెచ్ఎంసి పరిధిలో 355 మంది ఉండగా ఆదిలాబాద్లో 77,
గతేడాదితో పోలిస్తే క్యూ4లో 15 శాతం వృద్ధి షేరుకు రూ.15 చొప్పున డివిడెండ్ ముంబై : దేశీయ అతిపెద్ద సాఫ్ట్వేర్ సేవల సంస్థ టిసిఎస్ (టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్) నాలుగో త్రైమాసిక ఫలితాల్లో(క్యూ4)
సంజూ శాంసన్ సెంచరీ వృథా n రాణించిన కెఎల్ రాహుల్, దీపక్ హుడా వాంఖడే: రాజస్థాన్ రాయల్స్తో జరిగిన మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ నాలుగు పరుగుల తేడాతో విజయం సాధించింది. అంతకుముందు టాస్ ఓడి బ్యాట
మూడు దశల పోలింగ్ దాదాపు ప్రశాంతంగా ముగిసిపోయిన పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో శనివారం నాటి నాలుగో దశ ఊహించని రీతిలో రక్తసిక్తమైంది. ఎటువంటి అవాంఛనీయ ఘటన జరక్కుండా ఎన్నికలు ప్రశాం
భారత రత్న బాబాసాహెబ్ డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ జన్మ దినోత్సవం సందర్భంగా ఏప్రిల్ 14 న ఆ మహనీయుని ఆశయాలను మననం చేసుకొని అంకితం కావలసిన జాతీయ వేడుక. అంబేడ్కర్ ఆశయాల్లో ప్రభుత్వరంగ సంస్థల నిర
ముంబై: ఐపిఎల్ 14వ సీజన్లో భాగంగా రాజస్థాన్ రాయల్స్, పంజాబ్ కింగ్స్ మధ్య వాంఖడే స్టేడియంలో జరుగుతున్న మ్యాచ్లో లక్ష్య ఛేదనలో రాజస్థాన్ రాయల్స్ తడబడుతోంది. రాజస్థాన్కు తొలి ఓవర్ల
భారీ అంచనాలతో సిద్ధమవుతున్న పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘ఆర్ఆర్ఆర్’ తరువాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన తదుపరి చిత్రాన్ని సెన్సేషనల్ డైరెక్టర్ కొరటాల శివతో చేయబోతున్నారు. గతంలో వీరిద్దరి కాం
న్యూఢిల్లీ: పవిత్ర ఖురాన్లోని 26 ప్రవచనాలను తొలగించాలంటూ ఉత్తర్ప్రదేశ్ షియా వఖ్ఫ్బోర్డు మాజీ చైర్మన్ వసీమ్ రిజ్వీ వేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఆ పిటిషన్ పూర్తిగా
ఏడాదిలోపే 70శాతం పెరిగిన ధరలు పడిపోతున్న సగటు వినియోగం మనతెలగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో వంటనూనెల ధరలు మండిపోతున్నాయి. ఉగాది పండక్కి పిండివంటకాల జోలికిపోతే నూనెల ధరలు చేతులు కాల్చేస్తున
ఇసి నిర్ణయంపై నేడు మమత ధర్నా న్యూఢిల్లీ : పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత మమతాబెనర్జీ ఎన్నికల ప్రచారంపై సోమవారం ఎన్నికల కమిషన్ 24 గంటలపాటు నిషేధం విధించింది. 12 రాత్ర
ముంబై: ఐపిఎల్ 14వ సీజన్లో భాగంగా రాజస్థాన్ రాయల్స్తో వాంఖడే స్టేడియంలో జరుగుతున్న మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ (221/6) భారీ స్కోరు చేసింది. పంజాబ్ సారథి కేఎల్ రాహుల్(91) స్ఫూర్తిదాయక ప్ర
హైదరాబాద్: పరిపాలన వికేంద్రీకరణలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సమీకృత కలెక్టరేట్ల నిర్మాణాలు త్వరితగతిన పూర్తవుతున్నాయి. ఈ ఏడాది చివరినాటికి అన్నీ భవనాలను పూర్తి చేయాలన్న సంక
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో విచారణలో భాగంగా పులివెందులలో సోమవారం నాడు సిబిఐ అధికారులు వివేక సన్నిహితులతో పాటు కీలక వ్యక్తులను విచారణ చేశారు.
హైదరాబాద్: కాళేశ్వరం విస్తరణ పనులపై (జాతీయ హరిత ట్రైబ్యునల్) ఎన్జిటిలో సోమవారం నాడు విచారణ జరిగింది. ఈక్రమంలో ఎన్జిటి ఆదేశాలను ఉల్లంఘిస్తూ పనులు చేస్తున్నారని తుమ్మనపల్లి శ్రీనివాస
హైదరాబాద్: ఎలాంటి అనుమతలు లేకుండా భారీ ఎత్తున చెట్లు కొట్టేసిన ఓ రియల్ ఎస్టేట్ సంస్థకు అటవీ శాఖ భారీ జరిమానా విధించింది. వెంచర్ను విస్తరించటంలో భాగంగా వందలాది చెట్లను నరికేసిన సంస్థక
అటవీశాఖ, ఆదివాసీల నడుమ పోడు రగడ ఫారెస్ట్ సిబ్బందిపై దాడి చేసిన ఆదివాసీలు బీట్ ఆఫీసర్ను చెట్టుకు కట్టేసిన పోడు సాగుదారులు ఫారెస్ట్ భూమిలో పనులు అడ్డగించిన గిరిజనులు మా పోడు భూముల్లో అ
శివసేన నేత రౌత్ విమర్శ ముంబై : బిజెపియేతర రాష్ట్రాలలో కరోనా ఉధృతికి కేంద్రం పక్షపాత ధోరణినే కారణమని శివసేన నేత, ఎంపి సంజయ్ రౌత్ ఆరోపించారు. దేశంలో మహారాష్ట్ర, పంజాబ్, చత్తీస్గఢ్లలో ఇప్
మన తెలంగాణ/వరంగల్ అర్బన్ : భవిష్యత్లో వరంగల్ నగరాన్ని ఫ్యూచర్సిటీగా చేస్తామని, త్వరలో నగరానికి మెట్రోరైల్ కూడా తీసుకొస్తామని మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కెటిఆర్ ప్రకటించార
ముంబై: ఐపిఎల్ 14వ సీజన్లో మరో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమైంది. రాజస్థాన్ రాయల్స్, పంజాబ్ కింగ్స్ తలపడనున్నాయి. టాస్ గెలిచిన రాజస్థాన్ కెప్టెన్ సంజూ బౌలింగ్ ఎంచుకున్నాడు. రెండు జట్ల
ఏప్రిల్ నెల చెల్లింపుల కోసం రూ.32 కోట్ల నిధుల విడుదలకు అనుమతులు మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో ప్రైవేట్ టీచర్లు, సిబ్బందికి ఆర్థిక సాయం అందించేందుకు విద్యాశాఖ నిధులు విడుదల చేసింది. ఏప
లండన్: తన తాతగారు, ఎడింబరో డ్యూక్ ప్రిన్స్ ఫిలిప్ అంత్యక్రియలలో పాల్గొనేందుకు సస్సెక్స్ డ్యూక్ ప్రిన్స్ హ్యారీ ఆదివారం క్యాలిఫోర్నియా నుంచి లండన్ చేరుకున్నారు. బ్రిటిష్ ఎయిర్వేస్ వి
రాష్ట్ర వ్యాప్తంగా వాతావరణంలో మార్పులు పలుచోట్ల చల్లబడిన వాతావరణం మనతెలంగాణ/హైదరాబాద్: ఉదయం నుంచి ఎండ దంచికొట్టగా మధ్నాహానికి వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. సోమవారం రాష్ట్ర వ్యాప
లాహోర్: ప్రముఖ పాకిస్తానీ మానవ హక్కుల ఉద్యమ నేత, జర్నలిస్టు ఐఎ రహ్మాన్ సోమవారం కన్నుమూశారు. పాకిస్తాన్లోని హిందువులు, క్రైస్తవులతోసహా మైనారిటీల తరఫున బలంగా తన గొంతును వినిపించడమే కాక
న్యూఢిల్లీ: సునంద పుష్కర్ మృతి కేసులో ఆమె భర్త, కాంగ్రెస్ ఎంపి శశి థరూర్పై అభియోగాల నమోదుకు సంబంధించిన కేసులో ఢిల్లీ కోర్టు సోమవారం తన తీర్పును రిజర్వ్ చేసింది. ఈ కేసుకు సంబంధించి ఢిల్
బ్రీచ్ క్యాండీలో కోలుకుంటున్నారు: ఎన్సిపి ముంబయి: నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సిపి) అధినేత, మాజీ కేంద్ర మంత్రి శరద్ పవార్కు సోమవారం ఇక్కడి ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో గాల్ బ్లాడర్ సర్
హైదరాబాద్ : దివంగత ఆర్మీ అధికారి సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత కథ నేపథ్యంలో తెరకెక్కుతున్న సినిమా ’మేజర్‘. 26/11 ముంబయి దాడుల్లో ఉగ్రవాదులతో వీరోచితంగా పోరాడి ఉన్నికృష్ణన్ అమరులయ్యారు. దీంతో
ఆగ్రా: ఇద్దరు నపుంసకులు ఓ యువకుడి మర్మాంగాలు కట్ చేసిన సంఘటన ఉత్తర ప్రదేశ్లోని ఆగ్రాలో జరిగింది. ఇద్దరు నపుంసకులపై బాధితుడు సోదరి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు తెలిపిన వివరాల ప
ముంబయి: ప్రముఖ బాలీవుడ్ నటి దీపికాపదుకొణె ‘మామి’ (ముంబయి అకాడమీ ఆఫ్ మూవింగ్ ఇమేజ్) చైర్పర్సన్ పదవికి సోమవారం రాజీనామా చేశారు. సినిమాలతో బిజీగా ఉండడం వల్లనే తాను రాజీనామా చేసినట్ట
The post నిఖితా శర్మ నాటీ ఫోటోలు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News .
ముంబయి : బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ కరోనా నుంచి కోలుకున్నారు. ఈనెల 4న కరోనా పాజిటివ్ నిర్థారణ కావడంతో ఆయన ఆసుపత్రిలో చేరి చికిత్స పొందారు. ఈ క్రమంలో ఆయన కరోనా నుంచి కోలుకుని ఆసుపత్రి నుం
కోల్కతా: ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కేంద్ర బలగాలపై చేస్తున్న ఆరోపణలు సరికావని ప్రధాని నరేంద్ర మోడీ హితువు పలికారు. ఒక వర్గాన్ని కించపరుస్తూ ప్రజలను రెచ్చగొట్టడంతో హింస చెలరేగిందన్నార
వరంగల్ : త్వరలోనే అర్హులైన వారికి కొత్త రేషన్ కార్డులు, పెన్షన్లు ఇస్తామని మంత్రి కెటిఆర్ తెలిపారు. సోమవారం కెటిఆర్ వరంగల్ లో విస్తృతంగా పర్యటించారు. పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాప
‘మత్తు’కు బానిసగా మారుతున్న యువత నగరంలో జోరుగా గంజాయి దందా, షాపులు, పాఠశాలలు, నిర్మానుష్య ప్రదేశాల్లో విక్రయాలు కౌన్సెలింగ్తోనే సరిపెడుతున్న పోలీసులు, విద్యాసంస్థల్లో అవగాహనకు ఏర్ప
జగిత్యాల: జగిత్యాల జిల్లా పెగడపల్లి మండల పరిధిలోని బతికపల్లిలో కొంత కాలంగా కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. దీంతో బతికపల్లిలో సోమవారం నుంచి ఈ నెల 26వ తేదీ వరకు స్వచ్ఛంద లాక్ డౌన్ విధి
ముంబయి : మహారాష్ట్రలో కరోనాతో బాధపడుతూ బిజెపి మాజీ ఎంఎల్ఎ పాస్కల్ ధనారే(49) సోమవారం ఉదయం కన్నుమూశారు పాస్కల్ ఇటీవల కరోనా బారినపడ్డారు. ఈ క్రమంలో ఆయన ముంబయిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికి
విజయవాడ: బెజవాడలో జరిగిన గన్ మిస్ ఫైర్ కేసులో ట్విస్ట్ చోటుచేసుకుంది. తన భార్య సూర్యరత్న ప్రభను హోంగార్డ్ వినోద్ ఉద్దేశ్యపూర్వకంగానే తపాకీతో కాల్చి హత్య చేసినట్లు భవానిపురం పోలీసులు
హైదరాబాద్ : కరోనా పట్ల నిర్లక్ష్యం వహిస్తే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని, ఈ వైరస్ పట్ల అప్రమత్తంగా ఉండాలని టిఆర్ఎస్ ఎంఎల్ సి కల్వకుంట్ల కవిత రాష్ట్ర ప్రజలను కోరారు. రాష్ట్ర
నల్లగొండ: నాగార్జునసాగర్ ఉపఎన్నికల్లో అధికార టిఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్ అఖండ విజయం సాధించడం ఖాయమని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంత
జకార్తా : ఇండోనేషియాలో ఆదివారం అర్ధరాత్రి భారీ భూకంం సంభవించింది. జావా ద్వీపం తీరంలో వచ్చిన భూకంపం కారణంగా ఎనిమిది మంది చనిపోయారు. మరో 39 మంది తీవ్రంగా గాయపడ్డారు. 1,189 ఇళ్లు పూర్తిగా ధ్వం
నందమూరి నటసింహం బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్లో హ్యాట్రిక్ మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఇంకా ఈ సినిమాకు టైటిల్ పెట్టలేదు. అయితే, తాజాగా ఈ సినిమా టైటిల్ను
హైదరాబాద్ : ప్రముఖ నటి రెజీనా కసాండ్ర ఓ వెబ్ సిరీస్ లో నటించేందుకు అంగీకరించినట్టు టాలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. బాహుబలి సినిమాను రూపొందించిన నిర్మాతలు శోభు యార్లగడ్డ, ప్
వరంగల్ జిల్లాలో రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కెటిఆర్ డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. సోమవారం వరంగల్ లో మంత్రి కెటిఆర్ పర్యటన కొనసాగుతోంది. ఈ పర్యటనలో మం
భద్రాద్రి కొత్తగూడెం : భద్రాచలం మాజీ ఎంఎల్ఎ, సిపిఎం సీనియర్ నాయకుడు కుంజా బొజ్జి (95) సోమవారం తెల్లవారుజామున కన్నుమూశారు. కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో ఆయన భద్రాచల
ఢిల్లీ : భారత ఎన్నికల ప్రధాన అధికారి(సిఇసి)గా ఎన్నికల కమిషనర్ సుశీల్ చంద్ర నియమితులు కానున్నారు. ప్రస్తుతం సిఇసిగా ఉన్న సునీల్ అరోరా ఈ నెల 13న పదవీ విరమణ చేయనున్నారు. ఈ క్రమంలో సునీల్ అరోర
హైదరాబాద్ : తెలంగాణలో గడిచిన ఒక్కరోజులో కరోనా కేసులు కొంతమేరకు తగ్గాయి. శనివారం నాటికి మూడు వేలకు పైగా కేసులు నమోెదు కాగా, గడిచిన ఒక్కరోజులో కొంత మేరకు తగ్గాయి. గడిచిన ఒక్కరోజులో తెలంగ
టాలీవుడ్ మాస్ రాజా రవితేజ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఖిలాడి’. ఈ సినిమాకు రమేష్ వర్మ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ కు మంచి రెస్పాన్స్ వచ్చి
హైదరాబాద్: హైదరాబాద్ నగరంలోని జూబ్లీహిల్స్లో ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 10లో పుట్పాత్పై జీవనం సాగిస్తున్న శివ అనే వ్యక్తిని డేవిడ్ అనే తోటి కూలీ హ
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టులో 50 శాతం మందికి కరోనా పాజిటివ్ నిర్థారణ అయింది. దీంతో సోమవారం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఇంటి నుంచే కేసుల విచారణ చేపట్టాలని జడ్జిలు నిర్ణయించారని తెలుస్
న్యూఢిల్లీ: దేశంలో రోజురోజుకూ కరోనా కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. ప్రతిరోజూ 10వేల చొప్పున అదనంగా కేసులు పెరగుతున్నాయి. నిన్న ఒక్కరోజే దేశంలో రికార్డు స్థాయిలో లక్షా 70వేల కేసులు నమోదైన
చెన్నై: ఐపిఎల్ 2021లో భాగంగా ఆదివారం సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుతో జరిగన మ్యాచ్ తో కోల్కతా నైట్ రైడర్స్ అరుదైన ఘనత సాధించింది. ఈ సీజన్ తొలి పోరులో సన్రైజర్స్ పై 10 పరుగుల తేడాతో విజయం సాధి
అమరావతి: తుపాకీ మిస్ ఫైర్ కావడంతో ముఖ్యమంత్రి సెక్యూరిటీ వింగ్ ఏఎస్పి అసిస్టెంట్ హోంగార్డ్ భార్య మృతి చెందింది. ఈ ఘటన బెజవాడలో చోటుచేసుకుంది. తన వద్ద ఉన్న ఏఎస్పి తుపాకీని హోంగార్డ్ విన
కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ ఈ ఏడాది సంక్రాంతి సందర్బంగా ‘మాస్టర్’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. మాస్టర్ విజయంతో మంచి ఊపులో ఉన్న దళపతి త్వరలో తన 65వ సినిమా మొదలుపెట్టనున