దోహా: ఆసియా కప్ రైజింగ్ స్టార్స్లో భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ అదరగొడుతున్నాడు. యుఎఇ అండర్19తో జరిగిన మ్యాచ్లో కేవలం 32 బంతుల్లోనే శతకం సాధించిన వైభవ్.. ఆ మ్యాచ్లో 42 బంతుల్లో 144 పరుగ
విజయవాడ: నగరంలో మావోయిస్టుల సంచారం కలకలం సృష్టించింది. నగర శివారులో కానూరు కొత్త ఆటోనగర్లో కేంద్ర బలగాలు సోదాలు చేపట్టాయి. ఈ సోదాల్లో ఛత్తీస్గఢ్కి చెందిన 27 మంది మావోలను అరెస్ట్ చేశా
మారేడుమిల్లి: ఆంధ్రప్రదేశ్ అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఎన్ కౌంటర్ లో ఆరుగురు చనిపోయారని ఇంటిలిజెన్స్ ఎఐడి మహేష్ చంద్ర లడ్డా తెలిపారు. కృష్ణా జిల్లా, విజయవాడ, కాకినాడలో మావోయిస్టులను
కోల్కతాలో దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్ టీం ఇండియా కెప్టెన్ శుభ్మాన్ గిల్ గాయపడిన విషయం తెలిసిందే. మెడ గాయంతో విలవిలలాడిన గిల్ను ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందించా
అమరావతి: వైఎస్ ఆర్ సిపి నేత, పార్టీ అధికార ప్రతినిధి కారుమూరి వెంకటరెడ్డిపై కక్షగట్టి ఎపి పోలీసులు అరెస్టు చేశారని వైఎస్ఆర్ సిపి మాజీ మంత్రి అంబటి రాంబాబు తెలిపారు. కారుమూరి వెంకటరెడ్డ
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో మరోసారి బాంబు బెదిరింపు కలకలం సృష్టించింది. కోర్టులు, విద్యాసంస్థలే లక్ష్యంగా కొందరు దుండగులు ఇ-మొయిల్ ద్వారా ఈ బెదిరింపులకు పాల్పడడ్డారు. దీంతో అధికా
నందమూరి బాలకృష్ణ హీరోగా.. గోపిచంద్ మలినేని దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. ‘ఎన్బికె111’ అనే వర్కింగ్ టైటిల్తో ఈ సినిమా ప్రచారంలో ఉంది. చరిత్ర, వర్తమానం మేళవింపుగా సా
మారేడుమిల్లి: ఆంధ్రప్రదేశ్లోని అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో మావోయిస్టులు, భద్రతా బలగాల మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో జరిగిన ఈ కాల్పుల్లో ఆరుగ
పైరసీ పెనుభూతంగా మారి భారతీయ సినీ పరిశ్రమను కబళిస్తోంది. వందల కోట్లు పెట్టుబడి పెట్టి, వందలాది మంది టెక్నీషియన్లతో కొన్ని నెలలపాటు తీసే సినిమా, థియేటర్లలో విడుదలైన రెండు మూడు గంటల్లోన
దిగ్గజ దర్శకుడు రాజమౌళి చిక్కుల్లో పడ్డారు. సూపర్స్టార్ మహేశ్బాబుతో ఆయన తాజా చిత్రం టైటిల్ ప్రకటన ఈవెంట్ ఈ నెల 15వ తేదీన ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. ఈ ఈవెంట్లో టైటిల్ ప్రకటనతో పాటు
2025 బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పు కేవలం ఓ రాష్ట్రానికి సంబంధించిన ఫలితం మాత్రమే కాదు. 2024 లోక్సభ ఎన్నికల తర్వాత ఇండియా కూటమికి ఇది రాజకీయపరంగా మొదటి పెద్ద షాక్. వచ్చే ఏడ
యుద్ధంలో సైనికుడు చావుకు బెదరకుండా ముందుకు సాగుతాడు. ఆ తెగువ ఉన్నవాడి వల్లే సైన్యం కదులుతుంది. మనిషిలో జీవమున్నంత సేపే పోరాటంలో పాల్గొనడం సాధ్యపడుతుంది. విప్లవ సాయుధ పోరులోను ప్రాణాన
పోటాపోటీగా ప్రచారం జరిగిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ గెలిచింది. గెలుపు అనంతరం సహజంగానే కాంగ్రెస్ పార్టీ సంబరాల్లో మునిగిపోగా, ఓడిపోయిన బిఆర్ఎస్ పార్
హైదరాబాద్: బేగంపేట బస్ స్టాప్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. థార్ వాహనాన్ని వెనుక నుంచి భారీ ట్రక్కు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో థార్ వాహనం నుజ్జనుజ్జయింది. ట్రక్ అక్కడే బోల్తా పడింది. స్థాన
నేషనల్ అవార్డ్ గెలుచుకున్న చిత్రం కలర్ ఫోటో, బ్లాక్బస్టర్ మూవీ ‘బెదురులంక 2012’ చిత్రాలను నిర్మించి అందరి దృష్టిని ఆకర్షించిన లౌక్య ఎంటర్టైన్మెంట్స్ అధినేత రవీంద్ర బెనర్జీ ముప్పానే
గాడ్ ఆఫ్ ది మాసెస్ నందమూరి బాలకృష్ణ, బ్లాక్ బస్టర్ దర్శకుడు బోయపాటి శ్రీను పవర్ఫుల్ కాంబినేషన్లో వస్తున్న డివైన్ యాక్షన్ ఎంటర్టైనర్ ’అఖండ 2: తాండవం’. రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట ప్రతిష్ట
మన తెలంగాణ/హైదరాబాద్: సౌదీ అరేబియాలో విషాద ఘటన చోటు చేసుకుంది. సోమవారం తెల్లవారుజామున దాదాపు 1.30 గంటలకు హైదరాబాద్ యాత్రికులు వెళ్తున్న బస్సు, డీజిల్ ట్యాంకరుని ఢీకొంది. మక్కా నుంచి మదీనా
మన తెలంగాణ/హైదరాబాద్ : స్థానిక సంస్థల ఎన్నికలపై తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రజా పాలన వారోత్సవాల తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించింది. సోమవారం హైదర
మనతెలంగాణ/హైదరాబాద్: గిగ్, ప్లాట్ కార్మికుల సంక్షేమం, భద్రత కోసం తెలంగాణ ప్లాట్ ఫారం బేస్డ్ గిగ్ వర్కర్స్ (రిజిస్ట్రేషన్, సోషల్ సెక్యూరిటీ అండ్ వెల్ఫేర్ యాక్ట్ 2025 బిల్లును రాష్ట్ర మంత్రి
మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలోని పది మంది ఎమ్మెల్యేల అనర్హత విషయంలో స్పీకర్ ప్రసాద్ కుమార్పై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చే సింది. మీరు నిర్ణయం తీసుకుంటారా? మేము తీ సుకోవాలా? అని సు
న్యూఢిల్లీ : స్థానిక సంస్థల ఎన్నికలలో రిజర్వేషన్ల కోటా ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్ణీత 50 శాతం కోటా దాటరాదు. ఈ రేఖను పాటించి తీరాలని సుప్రీంకో ర్టు సోమవారం మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశి
మేషం దూరప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. ముఖ్యమైన పనులు అనుకూలిస్తాయి. వ్యాపార, ఉద్యోగాలలో వివాదాలు పరిష్కారమౌతాయి. నిరుద్యోగులకు నూతన అవకాశములు అందుతాయి. ఇంటాబయట పరిస్థితులు అనుకూలిస్
జాతీయ దర్యాప్తు సంస్థ సోమవారం నాడు శ్రీనగర్ లో జాసిర్ బిలాల్ వాని అనే కుట్రదారుడిని అరెస్ట్ చేసిందని అధికారులు తెలిపారు. గతవారం ఎర్రకోట సమీపంలో జరిగిన కారు పేలుడు ఘటనకు సంబంధించి ఆత్మ
తెలంగాణ ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. పదే పదే మీ-సేవ కేంద్రాలకు వెళ్లే శ్రమ తగ్గించడానికి, మీ-సేవకు సంబంధించిన అన్ని సేవలను ఇకపై వాట్సాప్ ద్వారానే అందించనుంది. హైదరా
సిసిఐ నిబంధనలకు నిరసనగా జిన్నింగ్ మిల్లుల ప్రతినిధులు సమ్మెకు దిగడంతో సోమవారం రాష్ట్ర వ్యప్తంగా పత్తి కొనుగోళ్లు నిలిచిపోయాయి. పత్తి అమ్ముకునేందుకు సిసిఐ కేంద్రాలకు తీసుకుని వచ్చిన
కరీంనగర్ త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో కుమార్తెను హత్య చేసి, కుమారునిపై హత్యాయత్నం చేసిన కేసులో వారి తండ్రి, నిందితుడు అనవేణి మల్లేష్ (38) సోమవారం త్రీ టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. వివ
రానున్న ఐపిఎల్ సీజన్లో రాజస్థాన్ రాయల్స్ టీమ్ ప్రధాన కోచ్గా శ్రీలంక క్రికెట్ దిగ్గజం కుమార సంగక్కర ఎంపికయ్యాడు. ఇప్పటికే సంగక్కర రాజస్థాన్ ఫ్రాంచైజీకి డైరెక్టర్ ఆఫ్ క్రికెటర్గా ఉ
సూపర్ స్టార్ కృష్ణ మనవడు, దివంగత రమేష్ బాబు కుమారుడు, సూపర్ స్టార్ మహేష్ బాబు అన్న కొడుకు జయ కృష్ణ ఘట్టమనేని హీరోగా లాంచ్ అవుతున్నారు. ఆర్ఎక్స్ 100, మంగళవారం వంటి బ్లాక్ బస్టర్ చిత్రాల విజ
హనుమకొండలోని శ్రీ చక్ర హాస్పిటల్లో దారుణం చోటుచేసుకుంది. వారం రోజుల క్రితం జ్వరంతో ఐలావోని మండలం, గార్లపల్లి గ్రామానికి చెందిన కల్పన (40) ఆర్ఎంపి డాక్టర్ ని సంప్రదించగా హన్మకొండ శ్రీ చ
భార్య కడుపులో ఇద్దరు కవలలు మృతి చెందాలని డాక్టర్లు చెప్పడంతో మనస్థాపానికి గురైన ఓ తండ్రి ఆత్మహత్య చేసుకున్న సంఘటన రంగారెడ్డి జిల్లా, శంషాబాద్ ఆర్జిఐఎ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసు
ఆదివాసి గిరిజన ప్రాంతాలు అభివృద్ధి చెందినప్పుడే దేశాభివృద్ధి జరుగుతుందని పిసిసి ప్రచార కమిటి చైర్మన్, మాజీ ఎంపి మధుయాష్కి గౌడ్ అన్నారు. సోమవారం రాజ్భవన్లో జరిగిన ఆదివాసి గిరిజన యువ
రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిరోజు ఎక్కడో అక్కడ ఎసిబి దాడులలో అవినీతి అధికారులు పట్టుబడి జైలుకు వెళ్తున్న ధన అశ తీరుతో ప్రభుత్వ అధికారులు మారడం లేదు. ఇదే క్రమంలో లంచం తీసుకుంటూ ఇల్లందు
రాష్ట్రంలో ఆరోగ్య శాఖలో వివిధ విభాగాల్లో 1,284 ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ -2 పోస్టుల భర్తీకి నిర్వహించిన పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను రాష్ట్ర వైద్య,
సౌదీ అరేబియాలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో తెలంగాణ వాసులు మరణించడం పట్ల బిఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.ఉమ్రా యాత్రలో భాగంగా మక్కా నుండ
ట్రాన్స్జెండర్ల గ్రూపుల మధ్య ఘర్షణ జరిగి ఆత్మహత్యాయత్నానికి దారి తీసిన సంఘటన బోరబండ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఓ పుట్టిన రోజు వేడుకల్లో రెండు ట్రాన్స్జెండర్ల గ్రూపులు క
ఉగ్రవాదంపై దర్యాప్తు కోసం డ్రైఫ్రూట్ వ్యాపారిని కస్టడీ లోకి తీసుకుని ప్రశ్నించిన తరువాత పోలీసులు విడిచిపెట్టేశారు.అయితే ఆ వ్యక్తి నిప్పంటించుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. జమ్ముకశ
బంగ్లాదేశ్ పదవీచ్యుత, ప్రవాస ప్రధాన మంత్రి షేక్ హసీనాకు దేశ ప్రధాన ట్రిబ్యునల్ సోమవారం మరణశిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది. అమానుష నేరాలు, ఊచకోత అభియోగాలపై ఈ 78 సంవత్సరాల అవామీ లీగ్ న
తెలంగాణలో బొగ్గు బ్లాకుల వేలం నిలిపివేయాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎంఎల్సి కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. సోమవారం ఖమ్మం జిల్లా, సత్తుపల్లిలోని విఆర్ ఓసి గేట్ మీటింగ్లో ఆమె
సిబిఐ అధికారులమని చెప్పి బెంగళూరుకు చెందిన 57 ఏళ్ల మహిళ నుంచి డిజిటల్ మోసగాళ్లు రూ.32 కోట్లు కాజేశారు. ముందుగా డీహెచ్ఎల్లో ఎగ్జిక్యూటివ్ అని చెప్పి ఓ వ్యక్తి సదరు మహిళకు ఫోన్ చేసి నమ్
న్యూఢిల్లీ : దాయాది పాకిస్థాన్కు భారత ఆర్మీ చీఫ్జనరల్ ఉపేంద్ర ద్వివేది మరోసారి గట్టిగా హెచ్చరికలు చేశారు. ఈ ఏడాది మేలో నిర్వహించిన ఆపరేషన్ సిందూర్ కేవలం 88 గంటలు మాత్రమేనని, దాయాది ఏదై
మనతెలంగాణ/సిటీబ్యూరోః ఉప ఎన్నిక ప్రక్రియ ముగియడంతో జూబ్లీహిల్స్లో అమలులో ఉన్న ఎన్నికల కోడ్ను ఎత్తివేశారు. ఈ మేరకు భారత ఎన్నికల సంఘం ప్రకటించింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి
మన తెలంగాణ/రఘునాథపల్లి: పత్తి రైతుల పట్ల కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మొండి వైఖరిని విడనాడాలని సీపీఎం మండల కార్యదర్శి గంగాపురం మహేందర్ డిమాండ్ చేశారు. జిన్నింగ్ మిల్లుల వారు చేస్తున్
హైదరాబాద్: కులం, మతం ప్రాతిపదికన రాజకీయాలు నిలబడవని బిజెపి ఎంపి ఈటల రాజేందర్ తెలిపారు. తెలంగాణలో విభజన రాజకీయాలతో అధికారం లోకి రాలేదని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఆలస్
హైదరాబాద్: గోషామహల్ పరిధి చాక్నవాడిలో ఐదంతస్తుల భవనానికి పగుళ్లు ఏర్పడ్డాయి. పక్కన నిర్మిస్తున్న నూతన భవనం పిల్లర్స్ తవ్వడం వల్లే ఇలా పగుళ్లు వచ్చాయని స్థానికులు చెబుతున్నారు. పగుళ్ల
ప్రీ వెడ్డింగ్ షో’తో విజయాన్ని అందుకున్న యంగ్ హీరో తిరువీర్ మరో ఆసక్తికర ప్రాజెక్ట్ కి సైన్ చేశారు. ఈ చిత్రానికి మహేందర్ కుడుదుల దర్శకత్వం వహిస్తున్నారు. ఆధ్య మూవీ మేకర్స్ బ్యానర్పై ప
జపాన్లో జరుగుతున్న డెఫ్లింపిక్స్ (బధిర) స్పోర్ట్స్ 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో స్వర్ణ పతకం సాధించి దేశ కీర్తిని చాటిన హైదరాబాద్ షూటర్ ధనుష్ శ్రీకాంత్కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
ఢిల్లీ: పార్టీ ఫిరాయించిన బిఆర్ఎస్ ఎమ్మెల్యేలపై తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ వచ్చే వారం లోపలే నిర్ణయం తీసుకోవాలని చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా బిఆర్ గవాయి తెలిపారు. నిర్
కోల్కతా: సౌతాఫ్రికాతో జరిగిన తొలి టెస్టులో టీమిండియా ఓటమి అనంతరం భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ పలు సూచనలు చేశారు. పాస్ట్ బౌలింగ్ విభాగంలో జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్కు తోడుగా మ
హైదరాబాద్: పైరసీ వల్ల చిత్రపరిశ్రమకు చాలా నష్టం జరిగిందని సిపి సజ్జనార్ తెలిపారు. చిత్ర పరిశ్రమకు మేలు జరిగే ఒక కేసును ఛేధించామని అన్నారు. సినీ పెద్దలతో సిపి సజ్జనార్ సమావేశమయ్యారు. ఈ స
తెల్లగా నురగలా వెన్నెలా ఉన్న ఓ చిన్న ముద్దలా కంట్లో ఇలా తెల్లగుడ్డు పైన మీ పిల్లల కంట్లో కనపడితే అది బైటాట్ స్పాట్ అని అంటారు. ఇది విటమిన్ ఎ తక్కువ కావడంతో వస్తుంది. వైద్యం ఇవ్వకపోతే కాల
అరుళ్ నిథి, -మమత మోహన్దాస్ ప్రధాన పాత్రల్లో మై డియర్ సిస్టర్ చిత్రాన్ని అద్భుతమైన విజువల్ ప్రొమోతో ప్రకటించారు. ఈ అన్స్క్రిప్టెడ్ టగ్ -ఆఫ్ -వార్ వీడియో ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్త
తిరుమల: తిరుమల శ్రీవారిని నటుడు సాయిదుర్గా తేజ్ దర్శించుకున్నారు. మంచి చిత్రాలు. సంతోషమైన జీవితం ఇచ్చిన భగవంతుడికి కృతజ్ఞతలు తెలిపేందుకు తిరుమలకు వచ్చానని సాయి తేజ్ తెలిపారు. కొత్త సం
రాజ్ తరుణ్ హీరోగా రామ్ కడుముల దర్శకత్వంలో రూపొందిన క్రైమ్ కామెడీ ఎంటర్ టైనర్ ‘పాంచ్ మినార్’. రాశి సింగ్ హీరోయిన్గా నటిస్తున్నారు. గోవింద రాజు సమర్పిస్తున్న ఈ చిత్రాన్ని కనెక్ట్ మూవీస
రామ్ పోతినేని నటిస్తున్న మూవీ ‘ఆంధ్ర కింగ్ తాలూకా’. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమా రిలీజ్ డేట్ని ఒక రోజు ముందుకు తీసుకొచ్చారు. నవంబర్ 28న విడుదల కావాల్సిన ఈ చిత్రం, నవంబర్ 27న ప్ర
తెలంగాణా పల్లె మట్టి వాసనల పరిమళం అతని పాటలు. తను రాసిన తెలంగాణా అస్తిత్వ స్ఫూర్తి గీతాలు యావత్ తెలంగాణా ప్రజలను పోరాటాల్లోకి కదిలించగలిగిన మార్చింగ్ సాంగ్స్గా భాసిల్లాయి. ప్రకృతి గ
మక్కా: సౌదీ అరేబియాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ముఫరహత్ ప్రాంతంలో బస్సును డీజిల్ ట్యాంకర్ ఢీకొట్టడంతో 42 మంది భారతీయులు సజీవదహనమయ్యారు. మృతులలో హైదరాబాద్కు చెందిన వారు ఎక్కువగ
‘పేరు ప్రతిష్ట అనేది మరో విధమైన ఒంటరితనమే’ అన్నారు కిరణ్ దేశాయ్. బుకర్ అవార్డుకు షార్ట్ లిస్టు అయిన నవల ‘ద లోన్లీనెస్ ఆఫ్ సోనియా అండ్ సన్నీ’ గురించి మాట్లాడుతూ ఆమె ఈ మాటన్నారు. మనిషికి ప
లక్నో: ప్రియురాలిని చంపిని కేసులో ఎస్ఐని అరెస్టు చేశారు. ఈ సంఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం అమీర్పూర్ జిల్లా మౌదాహ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... కిరణ్
గచ్చిబౌలి: హైదరాబాద్లోని గచ్చిబౌలి ప్రాంతం సంధ్య కన్వెన్షన్ సమీపంలో అక్రమ కట్టడాలపై హైడ్రా కొరడా ఝుళిపించింది. ఫెర్టిలైజర్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎంప్లాయిస్ కోఆపరేటివ్ హౌసింగ్ స
అమరావతి: అప్పు ఇచ్చిన డబ్బులు అడిగినందుకు అన్నను తమ్ముడు చంపేసి ఇంట్లోనే పాతిపెట్టాడు. ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చిత్తూరు జిల్లా కుప్పంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకార
వచ్చే నెలలో ప్రక్రియ ప్రారంభం ప్రజాపాలన విజయోత్సవాల తరువాతే ఎన్నికల నిర్వహణ పార్టీపరంగానే బిసిలకు 42 శాతం రిజర్వేషన్లు నేడు రాష్ట్ర మంత్రివర్గం సమావేశం స్థానిక సంస్థల ఎన్నికలు, గిగ
మన తెలంగాణ/హైదరాబాద్ః జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో విజయకేతనం ఎగుర వేయడంతో కాంగ్రెస్ పార్టీ రాజకీయంగా మరింత పట్టు బిగించినట్లైంది. జూబ్లీ ఉత్సాహంతో తన బలాన్ని పెంచుకోవాలనుకంటున్నది. ఉప ఎ
కుమారుడు, కుమార్తె నడుమ తీవ్ర వాగ్వాదం ఓటమి నీ టీమే కారణం అన్న రోహిణి, కాదు నువ్వే కారణం అంటూ మండిపడ్డ తేజస్వీ సహనం కోల్పోయి సోదరిపై చెప్పు విసిరివేత నాన్నకు కిడ్నీ ఇస్తే దాన్ని మురికిద
నేటి నుంచి జిన్నింగ్ మిల్లుల బంద్ పత్తి కొనుగోళ్లపై పడనున్న ప్రబావం మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్ర వ్యాప్తంగా సిసిఐ నిబంధనలతో ఆలస్యమయిన పత్తి కొనుగోళ్లు వర్షాలు, తేమ శాతాలతో అంతంత మాత్
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మొద్దు నిద్రలో ఉన్నాయి ప్రభుత్వాల వైఖరితో పత్తి రైతులకు భారీ నష్టం ఈ అంశంలో కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ చేపట్టాలి కేంద్రంపై
డాక్టర్ ఉమర్ నబీయే తనను తాను పేల్చివేసుకున్నాడు సహాయకుడు, కశ్మీర్కు చెందిన సన్నిహితుడు అమీర్ సహకారం అతడి పేరిటే కారు రిజిస్ట్రేషన్ ఐఇడిలు అమర్చేందుకు వీలుగా కారులో మార్పులు ఎన్ఐ
ఎల్ఆర్ఎస్ ఫీజు కట్టి ఎనిమిది నెలలైనా అందని ప్రోసీడింగ్స్ ...! ఇరిగేషన్, రెవెన్యూ అధికారుల లాగిన్లో దరఖాస్తులు పెండింగ్ ముడుపులు ముట్టచెబితే వారంరోజుల్లో క్లియర్ పురపాలక, రెవెన్యూ, ఇ
సవాల్ విసిరిన నిందితుడు రవితోనే వెబ్సైట్లు మూసివేయించిన పోలీసులు హార్డ్డిస్క్ల్లో వేలాది సినిమాలు గ్లోబల్ నెట్వర్క్ ఏర్పాటు చేసిన నిందితుడు సర్వర్లు హ్యాక్ చేసి సినిమాలు, వెబ్
బీహార్లో కేబినెట్ కూర్పుపై ఎన్డిఏ ఫార్ములా బిజెపికి 15 నుంచి 16, జెడియుకు 14 మంత్రి పదవులు ఎల్జెపికి 3, మిగతా పక్షాలకు ఒక్కొక్కటి చొప్పున పదవులు నేడు జెడియు శాసనసభాపక్ష సమావేశం 19 లేదా 20
ఆర్ఎఫ్సిలో జరిగిన కార్యక్రమంలో పక్కపక్కనే ఆసీనులైన తెలుగు రాష్ట్రాల సిఎంలు ముసిముసి నవ్వులతో అందరి దృష్టిని ఆకర్షించిన ముఖ్యమంత్రులు హైదరాబాద్: రామోజీ ఫిల్మ్ సిటీలో ఆదివారం సాయ
మేషం నిరుద్యోగ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. చేపట్టిన పనులను అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. ఉద్యోగమున అధికారులతో సఖ్యతగా వ్యవహరించడం మంచిది. చిన్ననాటి మిత్రుల ఆగమనం ఆనందం కలిగిస్త
మన తెలంగాణ/హైదరాబాద్ : టోక్యో డెఫ్లింపిక్స్ 2025లో గోల్డ్ మెడల్ సాధించిన ధనుష్ శ్రీకాంత్కు శుభాకాంక్షలు తెలుపుతూ స్పోర్ట్ పాలసీలో భాగంగా షూటర్ ధనుష్కు ప్రభుత్వం తరుపున 1కోటి 20 లక్షల రూప
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రాన్ని చలి వణికిస్తోంది, ఎముకలు కొరికేలా చలి తీవ్రత మారింది. రాష్ట్రమంతటా సాధారణ ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోయాయి. గత నాలుగు రోజుల నుండి సింగిల్ డిజిట్కు ఉష్
రిజర్వేషన్లు పెంచకుండా ఎన్నికలకు వెళ్లొద్దు తక్షణమే ప్రధాని వద్దకు అఖిలపక్షాన్ని తీసుకెళ్ళాలి బిసి రిజర్వేషన్లు పార్టీ పరంగా ఒప్పుకోం.. చట్టబద్దంగా ఇవ్వాల్సిందే బిసి రిజర్వేషన్లపై
మన తెలంగాణ/హైదరాబాద్ః హిందువులంతా ఓటు బ్యాంకుగా మారాలని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ పిలుపునిచ్చారు. కూకట్పల్లిలో కాపు కులస్తుల ‘కార్తీక వన భోజనాల’ కార్యక్రమానికి కేంద్ర
టోక్యో: జపాన్ రాజధాని టోక్యో వేదికగా జరుగుతున్న డెఫ్లెంపిక్స్లో భారత్కు చెందిన పారా షూటర్ ధనుష్ శ్రీకాంత్ స్వర్ణ పతకం సాధించి చరిత్ర సృష్టించాడు. హైదరాబాద్కు చెందిన ధనుష్ 10 మీటర్ల
పాట్నా: బీహార్ ఎన్నికల్లో గెలిచేందుకు కేంద్రంలోని బిజెపి ఏకంగా రూ.14000 కోట్ల ప్రపంచ బ్యాంక్ నిధులను దారిమళ్లించిందని జన్సురాజ్ నేత ప్రశాంత్ కిషోర్ ఆరోపించారు. మహిళల ఖాతాల్లోకి రూ.10000ల్ల
భావ్నగర్: పెళ్లి జరగాల్సిన రోజే గుజరాత్ భావ్నగర్కు చెందిన యువతి సోనీ రాథోడ్ ప్రియుడు, కాబోయే భర్త చేతిలో హత్యకు గురైంది. చాలా కాలంగా ప్రేమలో ఉన్న జంట శనివారం పెళ్లి చేసుకోవాలని నిర్
శ్రీనగర్ : పలు రాష్ట్రాలకు విస్తరించుకున్న వైట్కాలర్ టెర్రర్ వ్యవస్థ ఛేదన దశలో జమ్మూ కశ్మీర్లో ఆదివారం ఓ లేడీ డాక్టర్ను అరెస్టు చేశారు. ఎర్రకోట పేలుడు కీలక మూలాలున్న హర్యానాలోని రొ
మనతెలంగాణ/హైదరాబాద్: కెసిఆర్ సర్కారు హయాంలో పదేళ్లు ఎంపి, ఎంఎల్సి పదవుల్లో ఉన్నప్పుడు లేని సమస్యలు ఇప్పుడెందుకు వస్తున్నాయని బిఆర్ఎస్ శాసనసభ విప్ కెపి వివేకానంద గౌడ్ తెలంగాణ జాగృతి
గిగ్ వర్కర్ల ముసాయిదా, ప్రజా పాలన వియోజత్సవాల ప్రణాళిక ఖరారు, సదస్సు నిర్వహణ, విదేశీ ప్రతినిధులకు సౌకర్యాలు, భద్రతా ఏర్పాట్లు, స్థానిక సంస్థల ఎన్నికలు, బిసి రిజర్వేషన్లపై చర్చ మనతెలంగ
బీఆర్ అంబేడ్కర్ అత్యున్నతమైన రాజ్యాంగం రూపొందించారని సీఎం చంద్రబాబు అన్నారు. చాయ్వాలా దేశానికి ప్రధాని అయ్యారంటే అది మన రాజ్యాంగం వల్లేనని పేర్కొన్నారు. భారత రాజ్యాంగం అమల్లోకి వచ్
రాజ్కోట్: దక్షిణాఫ్రికా-ఎతో జరిగిన రెండు అధికారిక వన్డే మ్యాచ్లో భారత్-ఎ జట్టు 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ క్రమంలో మూడు వన్డేల సిరీస్ని 2-0 తేడాతో ఒక మ్యాచ్ మిగిలి ఉండగానే కై
మన తెలంగాణ/హైదరాబాద్ : రెండు అల్పపీడనాలు ఉన్నాయని, దాని ప్రభావంతో రాష్ట్రంలో పలు జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఎపి వాతావరణ శాఖ తెలిపింది. తాజాగా నైరుతి బంగాళ
FY26 రెండవ త్రైమాసికం కోసం - ప్రధానమైన గృహోపకరణాల్లో మరియు వినియోగదారు ఎలక్ట్రానిక్స్ లో నంబర్ వన్ భాగస్వామిగా ఉన్న LG ఎలక్ట్రానిక్స్ ఇండియా లిమిటెడ్ (LGEIL) ఈ రోజు ఫలితాలు ప్రకటించింది. వేసవి
ఆదిలాబాద్: ఆశ్రమ పాఠశాలలో బాలికలు స్నానం చేస్తుండగా వీడియోలు తీసిన వార్డెన్ని అధికారులు సస్పెండ్ చేశారు. ఆదిలాబాద్ జిల్లా బేల మండలం చాంద్పల్లి ఆశ్రమ పాఠశాలలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ
కోల్కతా: ఈడెన్ గార్డెన్స్ వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్లో భారత్ 30 పరుగుల తేడాతో ఓటమిపాలైన విషయం తెలిసిందే. 124 పరుగుల లక్ష్య చేధనలో భారత జట్టు 93 పరుగులకే ఆలౌట్ అయింది. ద
పత్తి కొనుగోళ్ల విషయంలో కేంద్రంలోని బిజెపి సర్కార్ ఉద్దేశపూర్వకంగా కొర్రీలు పెడుతోందని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ఆరోపించారు. గతంలో ఎకరాకు 12 క్వింటాళ్ల వరకు కొనుగోలు పరిమ
మన తెలంగాణ / హైదరాబాద్ : జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో పార్టీతో సంబంధం లేకుండా వ్యక్తిగతంగా మాత్రమే నవీన్ యాదవ్కు మద్దతిచ్చామని ఎంఐఎం అధినేత, ఎంపి అసదుద్దీన్ ఓవైసీ అన్నారు. జూబ్లీహిల్స్ ఎ
హైదరాబాద్: టోక్కో వేదికగా జరుగుతున్న డెఫ్లంపిక్స్లో హైదరాబాద్కి చెందిన ధనుష్ శ్రీకాంత్ అద్భుత ప్రదర్శన చేశాడు. 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఈవెంట్ స్వర్ణపతకం సాధించాడు. ఫైనల్స్లో 252.2 పాయిం
