రెబల్ స్టార్ ప్రభాస్, టాలెంటెడ్ డైరెక్టర్ మారుతి, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ కాంబినేషన్ లో రూపొందుతున్న క్రేజీ మూవీ ‘రాజా సాబ్‘ నుంచి ఫస్ట్ సాంగ్ అప్డేట్ వచ్చేసింది. ఈ పాటను ఈ నెల 23న రిలీజ్
హైదరాబాద్: బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ కేసులో సిఐడి అధికారులు దర్యాప్తును వేగవంతం చేశారు. ఈ క్రమంలోనే పలువురు సెలబ్రిటీలను ఇప్పటికే విచారించారు. తాజాగా టాలీవుడ్ హీరోయిన్ నిధి అగర్వాల
బంగ్లాదేశ్ లోని ఢాకాలో శుక్రవారం ఉదయం 10.38 గంటల ప్రాంతంలో భూకంపం సంభవించి ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. దాదాపు 50 మంది గాయపడ్డారు. రిక్టర్ స్కేలుపై భూకంపం తీవ్రత 5.7 గా నమోదైంది. అనేక చోట్ల భవ
కాంగ్రెస్ పార్టీకి రివేంజ్ రాజకీయాలు చేయాల్సిన అవసరం లేదని రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పేర్కొన్నారు. ఫార్ములా- ఈ రేసు కేసులో కెటిఆర్ నిబంధనలు ఉల్లంఘించారని ఆయన అ
ఉమ్మడి నెల్లూరు జిల్లా పెళ్లకూరు మండలం దొడ్ల వారి మిట్ట జాతీయ రహదారిపై ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు శుక్రవారం తెల్లవారుజామున బోల్తా పడింది. ఈ ఘటనలో ఆరుగురు ప్రయాణికులు గాయపడ్డారు. అదే రహ
ఆంధ్రప్రదేశ్ లోని అనకాపల్లి జిల్లా పాయకరావుపేట మండలంలోని రాజనగరం ఉన్నత పాఠశాలలో శుక్రవారం ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఉపాధ్యాయురాలు మృతి చెందారు. వివరాలలోకి వెళితే.. పోలీసుల కథనం ప్
పంట కొనుగోళ్లలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మాజీ మంత్రి జోగు రామన్న ఆధ్వర్యంలో అఖిలపక్ష సమన్వయ కమిటీ ఆదిలాబాద్ బోరజ్ వద్ద జాతీయ రహదారిని రైతులు దిగ్బ
ఒక్క రైతు కూడా భూ సమస్య వల్ల ఆత్మహత్య చేసుకోకూడదు... రైతుల భూమి హక్కులు 100 శాతం కాపాడతాం అని ఎన్నికల ప్రచారంలో అదరగొట్టిన సిఎం రేవంత్ రెడ్డికి, కాంగ్రెస్ పార్టీ ఎంఎల్ఎ క్యాంపు కార్యాలయ
భారత పర్యటనలో ఉన్న సౌతాఫ్రికా జట్టు ప్రస్తుతం ఆతిథ్య జట్టుతో రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ ఆడుతోంది. ఈ సిరీస్లో తొలి టెస్ట్లో గెలిచిన సఫారీ జట్టు శనివారం జరిగే రెండో మ్యాచ్లోనూ విజ
రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్ల్లి మండలం కొండాపూర్లో బడాబాబుల ఆగడాలకు హైడ్రా చెక్ పెట్టింది. పార్కులు, ప్రజావసరాలకు ఉద్దేశించిన స్థలాలకు బై నంబర్లు వేసి కాజేయాలని చేసే ప్రయత్నాల
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈనెల 25వ తేదీన సచివాలయంలో ఉదయం 11 గంటలకు తెలంగాణ కేబినెట్ సమావేశం నిర్వహించనున్నారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు అధికారిక ఉత్
ప్రకృతి ప్రేమికులకు, పర్యాటకులకు తెలంగాణ టూరిజం గుడ్ న్యూస్ చెప్పింది. నల్లమల అటవీ అందాల మధ్య కృష్ణా నదిలో ప్రయాణించాలనుకునే వారి కోసం నాగార్జున సాగర్ నుంచి శ్రీశైలం లాంచీ జర్నీనీ నేట
దేశంలోనే అతిపెద్ద భూకుంభకోణానికి రేవంత్ రెడ్డి తెర తీశారని కెటిఆర్ ఆరోపించారు. 9,292 ఎకరాలు అంటే సుమారు 9,300 ఎకరాల ప్రభుత్వ భూమిని కాజేసుందుకు రేవంత్రెడ్డి ముఠా కుట్ర చేస్తోందని ఘాటు విమర
హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా 32 మంది ఐపిఎల్లు బదిలీ అయ్యారు. ఇందులో సిఐడి కొత్త డిజిగా పరిమళన్ నూతన్ నియమితులయ్యారు. పోలీస్ అకాడమీ డిప్యూటీ డైరెక్టర్గా చేతన్, మహేశ్వరం డిసిపిగా నారాయ
నవీ ముంబై: టీం ఇండియా స్టార్ బ్యాటర్ స్మృతి మంధన కొద్ది రోజుల క్రితం ప్రపంచకప్ను ముద్దాడింది. సౌతాఫ్రికా మహిళ జట్టుతో జరిగిన ఫైనల్ మ్యాచ్లో భారత్ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. అ
హైదరాబాద్: పదేళ్లు మంత్రిగా అనుభవం ఉన్న బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ఇలా మాట్లాడటం విడ్డూరంగా ఉందని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. తమ కేబినెట్ తీసుకున్న నిర్ణయాలపై కెటిఆర్ ఆర
యుఎఇ: దుబాయ్ ఎయిర్షోలో పెను ప్రమాదం చోటు చేసుకుంది. శుక్రవారం దుబాయ్ వేదికగా జరిగిన ఎయిర్షోలో భారత్కు చెందిన తేజస్ యుద్ధ విమానం కుప్పకూలిపోయింది. భారత్ ఎరోనాటికల్ డెపలప్మెంట్ ఏజ
హైదరాబాద్: దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో సూపర్స్టార్ మహేశ్బాబు హీరోగా నటిస్తున్న చిత్రం ‘వారణాసి’. ఈ నెల 15వ తేదీన ‘గ్లోబ్ట్రాటర్’ అనే పేరుతో భారీ ఈవెంట్ నిర్వహించి చిత్ర ట
హైదరాబాద్: ఐ బొమ్మ రవికి సైబర్ క్రైమ్ పోలీసులు షాక్ ఇవ్వనున్నారు. మిగతా కేసుల్లో కూడా అరెస్టుకు పోలీసులు రంగం సిద్ధం చేసుకున్నారు. రవిపై మొత్తం ఐదు కేసులు నమోదు చేశారు. ఇప్పటికే పైర
హైదరాబాద్: కాంగ్రెస్ కు పెట్టుబడులు రాకుండా పారిశ్రామిక వేత్తలను బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ బెదిరిస్తున్నారని కాంగ్రెస్ ఎంపి చామల కిరణ్ కుమార్ రెడ్డి తెలిపారు. మిగులు ర
హైదరాబాద్: కాంగ్రెస్ కు పెట్టుబడులు రాకుండా పారిశ్రామిక వేత్తలను బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ బెదిరిస్తున్నారని కాంగ్రెస్ ఎంపి చామల కిరణ్ కుమార్ రెడ్డి తెలిపారు. మిగులు ర
గౌహతి: సౌతాఫ్రికాతో గౌహతి వేదికగా జరిగే రెండో టెస్ట్ కోసం భారత్ ఇప్పటికే కసరత్తు ప్రారంభించింది. అయితే ఈ మ్యాచ్లో జట్టు నుంచి కెప్టెన్ శుభ్మాన్ గిల్ను తప్పించారు. కోల్కతా వేదికగా జ
పెర్త్: ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్ నూతన ఎడిషన్ ప్రారంభమైంది. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ మధ్య జరిగే ఈ ఆసక్తికర పోరులో మొదటి టెస్ట్లోనే ఇంగ్లండ్కు షాక్ తగిలింది. ఆసీస్ బౌలర్ మిచెల్ స్టార్
అమరావతి: ప్రభుత్వ పాఠశాలలో భవన నిర్మాణం పనులు జరుగుతుండగా ఉపాధ్యాయురాలిపై క్రేన్ పడడంతో ఆమె మృతి చెందింది. ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనకాపల్లి జిల్లా పాయకరావుపేట మండలంలో జరిగింది
హైదరాబాద్: సిఎం రేవంత్ రెడ్డి ఆలోచనలు మొత్తం భూములపైనే ఉంటుందని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ తెలిపారు. హైదరాబాద్ లో భూములు ఉన్న చోట రేవంత్ రెడ్డి ముఠా వాలిపోతుందని దుయ్యబట్ట
ఖమ్మం: దివంగత వనజీవి రామయ్య బయోపిక్ లో హీరో బ్రహ్మాజీ నటిస్తున్నారు. ఖమ్మం నగరం మేయర్ పునుకొల్లు నీరజ షూటింగ్ ను లాంఛనంగా ప్రారంభించారు. ఖమ్మం నేచర్ వాలీ వెంచర్ లో దివంగత పద్మశ్రీ వనజీవ
బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో దిగ్విజయంతో బిజెపి ఆనందానికి అవధుల్లేవు. ఈ విజయవీర గర్వంతో తమిళనాడు, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల్లో వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీహార్ ప్రభంజనం వ
ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం పాఠశాల పాఠ్యగ్రంథాల నుంచి సైన్సు, చరిత్రకు సంబంధించి పలు అంశాలను తొలగించింది. నిజానికి అవి చాలా చాలా ముఖ్యమైన అంశాలు. జీవ పరిణామాన్ని విజ్ఞాన శాస్త్ర సిలబస్
అమరావతి: భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. మహాద్వారం వద్ద రాష్ట్రపతికి ఇస్తికఫాల్ టిటిడి ఛైర్మన్ బి.ఆర్. నాయుడు స్వాగతం పలికారు. శ్రీవార
హైదరాబాద్: కోలీవుడ్లో అగ్రహీరోల సినిమాలు తెలుగులో విడుదల చేస్తున్నారు. టాలీవుడ్, కోలీవుడ్లలో సూర్య, విజయ్, దనుష్, రజనీకాంత్ సినిమాలు మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చిపెడుతున్నాయి. తమిళంలో
ఒక్క అడుగు ఎన్నో అడుగులకు ప్రేరణ ఇచ్చి గమ్యానికి చేరుస్తుంది. ఒక్క అక్షరం జ్ఞాన సౌధానికి పునాది వేసి, ప్రపంచాన్ని మారుస్తుంది. మేధస్సుకు పదును పెట్టి, మనసును స్పృశింప చేస్తే అక్షరం ఆయు
అమరావతి: మారేడుపల్లి వద్ద జరిగిన ఎన్కౌంటర్లో మేటూరి జోగారావు అలియాస్ టెక్ శంకర్ మృతి చెందిన విషయం తెలిసిందే. పోలీసులు టెక్ శంకర్ మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. శ్రీకాకుళం
జాన్వీ కపూర్ చూస్తుండగానే తెలుగు నేర్చేసుకొంది. దేవర షూటింగ్ పూర్తి చేసేటప్పటికే కొంత నేర్చుకొంది. కానీ ఇప్పుడు పూర్తిగా గలాగలా మాట్లాడేస్తోంది. జాన్వీ కపూర్ తల్లి శ్రీదేవి తెలుగు, తమ
రంగారెడ్డి: అప్పలు వాళ్లు వేధించడంతో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా వనస్థలిపురంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... సాహెబ్నగర్లో పారంద శ్రీకాంత
మన తెలంగాణ/ హైదరాబాద్: సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో పాల్గొనే హైదరాబాద్ జట్టు ఎంపిక కోసం హెచ్సిఎ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రాబబుల్స్ పోటీల్లో యువ బ్యాటర్ హృషికేశ్ సింహా అద్భుత బ్యా
గౌహతి: రెండో టెస్టు కోసం ఆతిథ్య టీమిండియా గురువారం ముమ్మర సాధన చేసింది. గౌహతి వేదికగా శనివారం నుంచి భారత్, సౌతాఫ్రికా జట్ల మధ్య చివరి టెస్టు మ్యాచ్ జరుగనున్న సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్లో
మెయినాబాద్: రంగారెడ్డి జిల్లా మెయినాబాద్ మండలంలో జరిగింది. కనకమామిడి వద్ద బీజాపూర్ జాతీయ రహదారిపై రెండు కార్లు ఢీకొనడంతో ఒకరు మృతి చెందారు. ఈ ప్రమాదంలో పలువురు గాయపడడంతో ఆస్పత్రికి తర
చెన్నై: ప్రేమించి పెళ్లి చేసుకుంది... పక్కింటి కుర్రాడితో రీల్స్ చేస్తున్నావని ప్రశ్నించినందుకు భర్యను భార్య చంపి ఉరేసింది. ఈ సంఘటన తమిళనాడు రాష్ట్రం సేతపట్టు ప్రాంతంలో జరిగింది. పోలీస
ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని యూనిక్ ఎంటర్టైనర్ ’ఆంధ్ర కింగ్ తాలూకా’తో అలరించబోతున్నారు. పాన్ ఇండియా నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి మహేష్ బాబు పి దర్
న్యూఢిల్లీ: రాష్ట్ర అసెంబ్లీలు ఆమోదించిన బిల్లులకు గవర్నర్లు, రాష్ట్రపతి ఆమోదం తెలిపేందుకు ఎటువంటి గడువులు విధించలేమని సుప్రీంకోర్టు గురువారంనాడు స్పష్టం చేసింది. ఈ విషయంలో రాష్ట్ర
మన తెలంగాణ/హైదరాబాద్: ఈ- కార్ రేసింగ్ కేసులో మజీ మంత్రి, బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెం ట్ కెటిఆర్ను ఎసిబి విచారించేందుకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అనుమతి ఇచ్చారు. ఇప్పటికే ఫా ర్ములా ఈ-కార్
మన తెలంగాణ/హైదరాబాద్: స్థానిక సం స్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఇసి) సిద్ధమవుతోంది. ఈనెల 26 లేదా 27వ తేదీన పంచాయతీ ఎన్నికల నగారా మోగనున్నట్లు తెలుస్తోంది.
మన తెలంగాణ/హైదరాబాద్: వైసీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గురువా రం సీబీఐ స్పెషల్ కోర్టుకు విచారణ నిమిత్తం హా జరయ్యారు. ముందుగా గన్నవరం ఎయిర్పోర్టు నుంచి ప్రత్యేక విమాన
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో అమ లు చేస్తున్న సన్న బియ్యం పంపిణీ పథకం విజయవంతమైందని దేశమంతటా ఈ పథకాన్ని విస్తరించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోష
మన తెలంగాణ/హైదరాబాద్: ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఈ నెల 22న ఆగ్నే య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్ప డే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. తదుపరి 48 గంటల్లో ఈ అల్పపీడనం పశ్చిమ
మన తెలంగాణ/హైదరాబాద్: ఫిరాయింపు ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, దానం నాగేందర్లకు స్పీకర్ గడ్డం ప్రసాద్ మరోసారి నోటీసులు జారీ చేశారు. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై వివరణ కోరుతూ గురువారం నోట
మేషం మిత్రులతో చిన్నపాటి వివాదాలు ఉంటాయి. ముఖ్యమైన కార్యక్రమాలు వాయిదా పడతాయి. ప్రయాణాలలో మార్గ అవరోధాలు కలుగుతాయి. వ్యాపార, ఉద్యోగాలలో ఒత్తిడులు తప్పవు. సంతానం ఆరోగ్య సమస్యలు కొంత బాధ
సిగాచి ప్రమాద బాధితులకు న్యాయం చేయాలని కోరుతూ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి మాజీ మంత్రి, బిఆర్ఎస్ ఎంఎల్ఎ హరీష్రావు బహిరంగ లేఖ రాశారు. సిగాచి ప్రమాద బాధితులకు ప్రకటించిన కోటి రూపాయ
హిందూ ధర్మంపై ఏ మాత్రం అభిమానం లేని రాజమౌళి సినిమాలను హిందువులంతా బహిష్కరించాలని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ పిలుపునిచ్చారు. హిందూ దేవుళ్లపై చేసిన వ్యాఖ్యల కారణంగా రాజమౌళిని జైల్ల
నెల్లూరు లేడీ డాన్ అరుణ కు బెయిల్ మంజూరు అయింది. ఉద్యోగాల పేరుతో డబ్బులు వసూళ్లు చేసి కేసులో ఆమెను సూర్యారావుపేట పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు పంపిన విషయం తెలిసిందే. అయితే తనకు బెయి
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘రాజాసాబ్’ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ మూవీ నుంచి ఓ కొత్త పోస్టర్ను రిలీజ్ చేశారు.ఈ పోస్టర్లో
ఇక్కడ జరుగుతున్న ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో భారత స్టార్ బాక్సర్, తెలుగుతేజం నిఖత్ జరీన్ పసిడి పతకం సాధించింది. ఈ వరల్డ్కప్లో నిఖత్తో సహా మరో నలుగురు బాక్సర్లు స్వర్ణ పతకాలు
రెండు నెలల క్రితం చెలరేగిన జెన్జడ్ ఆందోళనలు చివరకు అప్పటి ప్రధాని కేపీ శర్మ సహా పలువురు మంత్రుల రాజీనామాకు దారి తీసి తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మళ్లీ జెన్
భారత సంతతికి చెందిన చీతా ముఖి ఐదు కూనలకు జన్మనిచ్చింది. మధ్యప్రదేశ్ లోని కునో నేషనల్ పార్కులో చీతా పిల్లల్ని కనడం ప్రాజెక్టు చీతాకు మైలు రాయివంటిదని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ య
రాష్ట్రంలో టీచర్ ఎలిజిబులిటీ టెస్ట్ (టెట్ -2026) పరీక్షకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థుల కోసం మెరుపు యాప్ ఉచితంగా ప్రాక్టీస్ టెస్టులను అందిస్తోంది. టెట్ నోటిఫికేషన్ ఇటీవల విడుదల అయింది. జన
భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గురువారం సాయంత్రం తిరుచానూరు పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు.ఆలయం వద్దకు చేరుకున్న రాష్ట్రపతికి రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి,
జాన్వీ కపూర్ చూస్తుండగానే తెలుగు నేర్చేసుకొంది. దేవర షూటింగ్ పూర్తి చేసేటప్పటికే కొంత నేర్చుకొంది. కానీ ఇప్పుడు పూర్తిగా గలాగలా మాట్లాడేస్తోంది. జాన్వీ కపూర్ తల్లి శ్రీదేవి తెలుగు, తమ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం,అల్లూరి సీతారామరాజు జిల్లా, మారేడు మిల్లి అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లో మృతి చెందిన మావోయిస్టు పార్టీ మోస్ట్ వాంటెడ్ మడావి హిడ్మా అతడి భార్య రాజే అలియాస్
తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో చేపట్టిన జనం బాట కార్యక్రమంలో భాగంగాతెలంగాణ జాగృతి అధినేత్రి కల్వకుంట్ల కవిత గురువారం షాద్నగర్ లో పర్యటించారు.గురువారం రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణ క
ఎర్రకోట వద్ద పేలుడు కేసు సంబంధించి జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఎ) గురువారం ముగ్గురు డాక్టర్లను, ఓ మత బోధకుడిని అదుపులోకి తీసుకుంది. 15 మంది మృతికి దారితీసిన పేలుడు ఘటన వెనుక భారీ స్థాయి వై
ఫార్ములా ఈ-కార్ రేసింగ్పై కెటిఆర్ను విచారించేందుకు గవర్నర్ అనుమతి లభించడంతో ఆయనపై అభియోగాలు నమోదు చేసి, విచారణ చేపట్టేందుకు ఎసిబి అధికారులు సిద్ధమవుతున్నారు. త్వరలోనే ఆయనకు నోటీసు
సినిమాల పైరసీ కేసులో అరెస్టైన ఐ బొమ్మ నిర్వాహకుడు ఇమంది రవిని పోలీసులు తొలి రోజు విచారణ చేశారు. రవిని విచారించేందుకు హైదరాబాద్ సైబర్ క్రైం పోలీలు నాంపల్లి కోర్టులో ఐదు రోజులు కస్టడీ
బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ నిజాయితీపరుడైతే ఫార్ములా ఈ-కారు రేసు కేసులో కోర్టుకు వెళ్లాలని దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి సెటైర్లు వేశారు. కెటిఆర్ను తన ఫ్రెండ్ కిషన్
మంత్రి ఇంట్లోకి చిరుత చొరబడిన సంఘటన రాజస్థాన్ రాజధాని జైపూర్ లో గురువారం చోటుచేసుకుంది. రాజస్థాన్ లోనే అత్యంత భద్రత కలిగిన సివిల్ లైన్స్ లో చిరుతపులి చొరబడడం కలకలం రేపింది. రాష్ట్ర జ
బైక్ తో పాటు యువకుడు డ్రైనేజీలో పడి మృతి చెందిన సంఘటన వేములవాడలోని బతుకమ్మ తెప్ప ప్రాంతంలో బుధవారం రాత్రి చోటుచేసుకుంది. గురువారం తెల్లవారుజామున స్థానికులు డ్రైనేజీలో యువకుడి మృతద
వేసవి రాకముందే చలికాలంలోనే మంచి నీటికి కటకట ఏర్పడుతుందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ చలికాలంలోనే నీటికి కటకటా ఉంటే రానున్న వేసవిలో మంచినీటి మరింత కొరత ఏర్పడి అవకాశం ఉందని గ్ర
బొగ్గు లోడ్ తో వెళ్తున్న లారీ అదుపు తప్పి బోల్తా పడడంతో ఒకరు మృతి చెందగా ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల కేంద్రం గుండా వెళ్లే జాతీయ రహదారి పై , అయ్యప్ప ఆల
హీరో అల్లరి నరేష్ నటించిన థ్రిల్లర్ ‘12ఎ రైల్వే కాలనీ’ని నాని కాసరగడ్డ దర్శకత్వంలో, శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్పై శ్రీనివాసా చిట్టూరి నిర్మించారు. పవన్ కుమార్ సమర్పణలో పోలిమే
హైదరాబాద్: బిజెపి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ కు ఉన్న సంబంధాలు అందరికీ తెలుసు అని టిపిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ
అమరావతి: ఏలూరు జిల్లా సూపర్ ఆక్వా ల్యాబ్ లో అగ్నిప్రమాదం జరిగింది. ల్యాబ్ లో వెల్డింగ్ పనులు చేస్తుండగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దట్టమైన పొగ కమ్ముకోవడంతో స్థానికులు భయాందోళన చెందార
హైదరాబాద్: దేశంలో ఎక్కడాలేని విధంగా తెలంగాణలో రేషన్ షాపుల ద్వారా వినియోగదారులకు సన్నబియ్యం సరఫరా చేస్తున్నామని కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ, పునరుత్పాదక ఇంధన శ
కరీంనగర్: సర్పంచ్ ఎన్నికలు జరపకపోవడం వల్ల గ్రామాలు వల్లకాడులుగా మారాయని బిజెపి ఎంపి ఈటల రాజేందర్ తెలిపారు. బల్బులు పెట్టే వాళ్ళు లేరని, మురికి కాలువలు సాఫ్ చేసేవారు లేరని విమర్శించారు.
హైదరాబాద్: అర్బన్ నక్సలైట్లు చిన్న పిల్లలు తుపాకులు పట్టుకొని అడవులకు వెళ్లమని రెచ్చగొడుతున్నారని బిజెపి కేంద్రమంత్రి బండిసంజయ్ తెలిపారు. అర్బన్ నక్సలైట్లు పట్టణాల్లో ఎసి గదుల్లో క
మియాపూర్: బిజెపి నాయకులకు వాళ్ల మీద వీళ్ల మీద కేసులు పెట్టటం తప్ప ఇంకో పని లేదని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ వాళ్లు ఇచ్చిన హామీలు నెరవేర
ముంబయి: స్కూల్కు ఆలస్యంగా వచ్చిందనే కారణంతో విద్యార్థినితో గుంజీలు తీయించడంతో బాలిక మృతి చెందిన సంఘటన మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... ఓ ప
హైదరాబాద్: భారత దౌత్య అధికారులతో మాట్లాడి వీలైనంత సహాయం చేస్తామని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ తెలిపారు. బాధిత కుటుంబానికి తాము అండగా ఉంటామని అన్నారు. అడిక్ మెట్, రాంనగర్, విద
పాట్నా: బిహార్ సిఎంగా నితీష్ కుమార్ ప్రమాణస్వీకారం చేశారు. పాట్నాలోని గాంధీ మైదానంలో రికార్డు స్థాయిలో పదోసారి నితీశ్ కుమార్ ప్రమాణ స్వీకారం చేశారు. నితీశ్ కుమార్ చేత గవర్నర్ అరిఫ్ మహ్
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు మరణశిక్ష విధించడం చట్టపర ప్రక్రియ భారాన్ని మోయవచ్చు. కానీ ఇందులో గుర్తించలేని రాజకీయ ప్రతీకార చర్య దాగి ఉందన్న దుర్గంధం గుప్పుమంటోంది. ఒకవైపు ప
బీహార్ 18వ శాసనసభ 243 స్థానాలకు ఇటీవల జరిగిన ఎన్నికల్లో ముఖ్యమంత్రి నితీశ్ కుమార్, ప్రధాని మోడీ సారథ్యంలోని అధికార జాతీయ ప్రజాస్వామ్య కూటమి (ఎన్డిఎ) అంచనాలకు మించి అఖండ విజయం సాధించడం సుప
విదేశీయులే.. పరిశోధనల కోసం ఇక్కడకు రావాలని, ఆ స్థితికి మన దేశం చేరుకోవాలని ఆకాంక్షించిన మహోన్నత వ్యక్తి రామన్. రామన్ ముందు వరకూ సైన్స్లో నోబెల్ బహుమతులు పాశ్చాత్యులకే దక్కేవి. కానీ, రామ
రంగారెడ్డి: ప్రజల సమస్యలు తెలుసుకొని ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నామని ఎంఎల్ సి కవిత తెలిపారు. శెరిలింగంపల్లిలో 2014 లో ఇక్కడ 64 చెరువులు ఉండేవని ఇప్పుడు అనేక చెరువులు
సమాజం ఎంత వేగంగా మారిపోతోందో చెప్పాలంటే, మన చేతిలో ఉన్న చిన్న మొబైల్నే చూడాలి. ఒకప్పుడు వార్తలు పత్రికల ద్వారా ఉదయం ఒక్కసారి చేరేవి. ఇప్పుడు క్షణక్షణం సమాచారం మన ముందుకొస్తోంది. కాని ఈ
హైదరాబాద్: అఖిల్, తేజస్విని జంటగా నటిస్తున్న సినిమా ‘రాజు వెడ్స్ రాంబాయి‘. ఈ చిత్రాన్ని ఈటి వి విన్ ఒరిజినల్స్ ప్రొడక్షన్ ప్రేక్షకుల ముందు కు తీసుకొస్తోంది. ‘రాజు వెడ్స్ రాంబాయి‘ చిత్ర
చెన్నై: ప్రేమించడంలేదని బాలికను ఓ ప్రేమోన్మాది కత్తితో పొడిచి హత్య చేశాడు. ఈ సంఘటన తమిళనాడు రాష్ట్రం రమనాథపురం జిల్లా రామేశ్వరం ప్రాంతంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... సె
శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పి, స్పిరిట్ మీడియా బ్యానర్ల మీద సొనాలి నారంగ్ సమర్పణలో నారాయణ్ దాస్ కె నారంగ్ దివ్యాశీస్సులతో జాన్వీ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు సంయుక్తంగా నిర్
ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని యూనిక్ ఎంటర్టైనర్ ’ఆంధ్ర కింగ్ తాలూకా’ తో అలరించబోతున్నారు. పాన్ ఇండియా నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి మహేశ్ బాబు పి దర్
పాట్నా: పట్టపగలు నడిరోడ్డును టీచర్ను తుపాకీతో కాల్చి చంపిన సంఘటన బిహార్ రాష్ట్రం ముజప్ఫర్నగర్ జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... తోరౌరా ప్రాంతంలో కైలాశ్ అనే టీచర్
గాడ్ ఆఫ్ ది మాసె స్ నందమూరి బాలకృష్ణ, బ్లాక్బస్టర్ దర్శకుడు బోయపాటి శ్రీను పవర్ఫుల్ కాంబినేషన్లో వస్తు న్న డివైన్ యాక్షన్ ఎంటర్టైనర్ ’అఖండ 2: తాండ వం’. రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట ప్రతిష
జడ్చర్ల: మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల మండలం మాచారం వద్ద రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. హైదరాబాద్-బెంగళూరు జాతీయ రహదారిపై ట్యాంకర్ను వెనుక నుంచి జగన్ ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమ
హైదరాబాద్: బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడడంతో తమిళనాడు, ఎపిలో భారీ వర్షాలు కురవనున్నాయి. లక్షద్వీప్ దీవుల సరిహద్దుల్లో ఉన్న మాల్దీవుల వరకు అల్పపీడనం విస్తరించి ఉందని వాతావరణ శాఖ అధిక
