మేషం - పనులలో కొంత నిదానం ఉంటుంది. సన్నిహితులతో మాట పట్టింపులు, అభిప్రాయ భేదాలు వచ్చే సూచనలు ఉన్నాయి జాగ్రత్త వహించాలి. సభ్యుల ద్వారా ఒక ముఖ్యమైన విషయం తెలుసుకోగలుగుతారు. వృషభం - వృత్తి ఉ
మన తెలంగాణ/హైదరాబాద్ : హైదరాబాద్-విజయవాడ హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. శనివారం, ఆదివారం వరుస సెలవులు రావడం, వివాహ వేడుకల కారణంతో హైవేపై వాహనాల రద్దీ తీవ్రమైంది. సర్వీస్ రోడ్డు, ఫ
విశాఖపట్నం: మహిళల వన్డే ప్రపంచకప్లో భాగంగా ఆదివారం విశాఖపట్నం వేదికగా ఆతిథ్య భారత్తో జరిగిన మ్యాచ్లో ఆస్ట్రేలియా 3 వికెట్ల తేడాతో రికార్డు విజయాన్ని నమోదు చేసింది. తొలుత బ్యాటింగ్
తెలంగాణ ఇవి ఆవిష్కరణలను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన గ్రావ్టన్ మోటార్స్ ఫౌండర్ బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ప్రశంస మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలోని ఎలక్ట్రిక్ వాహనాల
మన తెలంగాణ/హైదరాబాద్ : ప్రపంచవ్యాప్తంగా ఐటి రంగంలో కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ప్రధానంగా ఎఐ, ఆటోమేషన్ జోరుతో నిన్న మొన్నటివరకూ సేఫ్ అనుకున్న ఐటి ఉద్యోగాలు కాస్తా ఆవిరవుతున్నాయ
మన తెలంగాణ/హైదరాబాద్ : బాపట్ల జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. చీరాల మండలం వాడరేవు బీచ్లో ఐదుగురు విద్యార్థులు గల్లంతయ్యారు. సముద్ర స్నానం కోసం వాడరేవు బీచ్కు వెళ్లిన ఐదుగురు విద్యార్
చైర్మన్ గా ఆర్ కృష్ణయ్య, వర్కింగ్ చైర్మన్ గా జాజుల శ్రీనివాస్ గౌడ్ ఈనెల 18న బందు పర్ జస్టిస్ పేరుతో తెలంగాణ రాష్ట్ర బంద్ 13న రహదారుల దిగ్బంధం, 14న రాష్ట్ర బంద్ వాయిదా తెలంగాణ బంధ్ తో బిసిల బలమ
మన తెలంగాణ / హైదరాబాద్: గత ఎనభై రోజులుగా సౌదీ అరేబియా రాజధాని రియాద్ లో చికిత్స పొందుతున్న కోమా పెషేంట్ లోకిని క్రిష్ణమూర్తిని హైదరాబాద్ కు తరలించడానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. వైద్య సి
మన తెలంగాణ/హైదరాబాద్ః జాతిపిత మహాత్మా గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సినీ నటుడు శ్రీకాంత్ అయ్యంగార్ను మూవీ ఆర్ట్ అసోసియేషన్ (మా) నుంచి తొలగించాలని కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట
నిలదీస్తేనే నిజాలు, ప్రశ్నిస్తేనే వైవిధ్య భారత్ పదేండ్ల కాలంలో తిరోగమన విధానాలతో యువత అధోగతి చిలీ, పెరూ వర్శిటీలలో విద్యార్థులతో ఇష్టాగోష్టిలో రాహుల్ శాంటియాగో /న్యూఢిల్లీ : భారతదేశం
న్యూఢిల్లీ : చత్తీస్గఢ్ తెలంగాణ సరిహద్దుల్లోని అత్యంత దుర్భేధ్యపు కర్రెగుట్ట పర్వత ప్రాంతంలో సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో ఓ కమెండో ట్రైనింగ్ స్కూల్ ఆరంభం కానుంది. తమ దళాలకు ప్రత్యేక గెరిల
బాపట్ల: సరదా కోసం సముద్ర స్నానానికి వెళ్లిన యువకుల కథ విషాదాంతం అయింది. చీరాల బీచ్లో హైదరాబాద్కు చెందిన ముగ్గురు మృతి చెందారు. చీరాల మండలం వాడరేవు తీరంలో ముగ్గురు మృతి చెందగా.. మరో ఇద్
మన తెలంగాణ/హైదరాబాద్/గచ్చిబౌలి : ఆరోగ్య తెలంగాణ నిర్మాణమే ప్రభుత్వ లక్షమని రాష్ట్ర ఐటి పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆదివారం
జోర్డాన్లో చిక్కుకున్న గల్ఫ్ కార్మికులుకు హరీష్ రావు భరోసా మనతెలంగాణ/హైదరాబాద్ : ఉపాధి కోసం వెళ్లి జోర్డాన్లో చిక్కుకున్న 12 మంది తెలంగాణ వలస కార్మికులకు మాజీ మంత్రి, బిఆర్ఎస్ ఎంఎల్
మన తెలంగాణ/హైదరాబాద్ః కేంద్ర మంత్రిగా ఉన్నంత మాత్రాన రిజర్వేషన్లపై ఏమి చేయగలనని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. సుప్రీం కోర్టు తీర్పుకు వ్యతిరేకంగా
ఈ ఎన్నికలో ప్రజలు బుద్ధి చెబితేనే కాంగ్రెస్కి సోయి వస్తుంది రేవంత్రెడ్డి పేదల ఇండ్లపైకి బుల్డోజర్ పంపుతున్నారు కారు కావాలో.. బుల్డోజర్ కావాలో ప్రజలు నిర్ణయించుకోవాలి రెండేళ్లవుతు
మన తెలంగాణ/హైదరాబాద్ః రాష్ట్ర మంత్రులు కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మధ్య తలెత్తిన వివాదంపై త్వరలో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి సమక్షంలో పరిష్కరించుకుంటామని ప్రదేశ్ కాంగ్
విశాఖ: ఐసిసి మహిళల వన్డే ప్రపంచకప్లో భాగంగా ఇక్కడి ఎసిఎ-విడిసిఎ క్రికెట్ స్టేడియం వేదికగా ఆస్ట్రేలియా మహిళ జట్టుతో జరుగుతున్న మ్యాచ్లో భారత్ ఇన్నింగ్స్ ముగిసింది. ఈ మ్యాచ్లో ఆస్ట
విశాఖ స్టీల్ ప్లాంట్లో మరోసారి అగ్ని ప్రమాదం జరిగింది. కోకోవెన్ బ్యాటరీ-5లో ఈ ప్రమాదం సంభవిచింది. లాడీల్ నుంచి ఉక్కు ద్రావకాన్ని తలరిస్తుండగా.. అకస్మాత్తుగా అది లీకై నేలపాలైంది. దీంతో భ
న్యూఢిల్లీ: రెండు టెస్ట్ల సిరీస్లో భాగంగా అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా భారత్-వెస్టిండీస్ మధ్య జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్ మూడో రోజు ఆట ముగిసింది. ఈ మ్యాచ్లో తొలుత భారత్ 518/5 వద్ద ఇ
విశాఖ: ఐసిసి మహిళ వన్డే ప్రపంచకప్లో భాగంగా విశాఖలోని ఎసిఐ-విడిసిఎ క్రికెట్ స్టేడియం వేదికగా ఆస్ట్రేలియాతో టీం ఇండియా తలపడుతోంది. ఈ మ్యాచ్లో ఆస్ట్రేలియా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంద
హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ ను ఓడించాలని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ తెలిపారు. ఓడిస్తే కాంగ్రెస్ వాళ్లకు బుద్ధి వస్తుందని, ఇచ్చిన హామీలు సరిగ్గా అమలు చేస్త
ప్రస్తుతం జరుగుతున్న వెస్టిండిస్ సిరీస్లో భారత్కు కెప్టెన్గా శుభ్మాన్ గిల్ వ్యవహరిస్తుండగా.. వైస్ కెప్టెన్గా సీనియర్ ఆటగాడు రవీంద్ర జడేజాకు బాధ్యతలు అప్పగించారు. వికెట్ కీపర్,
హైదరాబాద్: వేల ఎకరాలను నల్గొండ ప్రజల కోసం దామన్న త్యాగం చేశారని సిఎం రేవంత్ రెడ్డి తెలిపారు. నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ పార్టీని దామన్న నిలబెట్టారని అన్నారు. సూర్యా పేట జిల్లా తుంగతుర్
హైదరాబాద్: రామ్ పోతినేని హీరోగా నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘ఆంధ్ర కింగ్ తాలుకా’. అయితే గత ఏడాది విడుదలైన ‘డబుల్ ఇస్మార్ట్’ సినిమాతో డిజాస్టర్ని మూటగట్టుకున్నాడు రామ్. ఇప్పుడు ‘ఆంధ్ర
హైదరాబాద్: పాలనలో పారదర్శకతను తీసుకురావడమే సమాచారహక్కు చట్టం ముఖ్య లక్ష్యం అని టిపిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. దూరదృష్టితో యూపిఎ ప్రభుత్వం సమాచార హక్కు చట్టం తీసుకొచ్చిందని
న్యూఢిల్లీ: వెస్టిండీస్తో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్లో భారత ఓపెనర్ యశస్వీ జైస్వాల్ అద్భుత ప్రదర్శన చేశాడు. అదిరిపోయే ఫామ్లో ఉన్న అతడు సెంచరీ సాధించి తన సత్తా నిరూపించుకున్నా
హైదరాబాద్: పబ్లిసిటీ కోసమే శ్రీకాంత్ అయ్యంగార్ చరిత్రను వక్రీకరించారని ఎమ్మెల్సి బల్మూరి వెంకట్ తెలిపారు. శ్రీకాంత్ అయ్యంగార్ ‘మా’ సభ్యత్వం రద్దు చేయాలని బల్మూరి వెంకట్ కోరారు. ‘మా’
ఢిల్లీ: అరుణ్ జైట్లీ స్టేడియంలో భారత్-వెస్టిండీస్ మధ్య రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్ మూడో రోజు విండీస్ జట్టు 81.5 ఓవర్లలో 248 పరుగులు చేసి ఆలౌటైంది. ప్రస్తుతం భారత జట్టు 270 పరుగుల ఆధిక్యంలో ఉం
కొల్చారం: మెదక్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. శనివారం అత్యాచారానికి గురైన మహిళ మృతి చెందింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మహిళ మృతి చెందింది. కొల్చారంలో మహిళను పని ఇప్పిస్తామని చెప్పి
కర్నూలు: ప్రతి ఏడాది విజయనగరం పట్టణంలో వినూత్నంగా జరిగే ప్రముఖ జాతరగా పేరొందింది. ఇది పైడితల్లి అమ్మవారి జాతరగా ఉత్తరాంధ్ర ప్రజలకు ఎంతో విశిష్టమైన ఆధ్యాత్మిక ఉత్సవం. సిరిమాను ఉత్సవం స
హైదరాబాద్: కొండా మురళి ఎపిసోడ్పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసిన సమాచారం. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మేడారం పనులపై వివాదం చేయడమేంటని రేవంత్ మండిపడినట్టు సమ
ఢిల్లీ: కాంగ్రెస్ అగ్రనేత, మాజీ కేంద్రమంత్రి పి.చిదంబరం సంచలన వ్యాఖ్యలు చేశారు. స్వర్ణదేవాలయంలో దాగిన ఖలిస్తానీ వేర్పాటువాదులను బయటకు రప్పించే మార్గం ఉందన్నారు. 1984లో అమృత్సర్లోని స్వ
ఢిల్లీ: అరుణ్ జైట్లీ స్టేడియంలో భారత్-వెస్టిండీస్ మధ్య జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్ మూడో రోజు విండీస్ 58 ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి 177 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. ప్ర
హైదరాబాద్: పంజాగుట్టలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్ ను లారీ ఢీకొట్టడంతో ఇద్దరు దుర్మరణం చెందారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలన
క్రాంతి, అవితేజ్, ప్రదీప్, సుపర్ణ, పవని ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ఫెయిల్యూర్ బాయ్స్. ఇతర కీలక పాత్రల్లో సుమన్, నాజర్, తనికెళ్ల భరణి నటించారు. ఈ చిత్రాన్ని శ్రీ గురుదక్షిణ మూర్తి ఫిలి
ఎల్కతుర్తి: బిటెక్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న సంఘటన హన్మకొండ జిల్లా ఎల్కతుర్తి మండలంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... గోపాల్ పూర్ గ్రామంలో కృష్ణాకర్ అనే వ్యక్తి తన భ
స్టార్ హీరో విజయ్ దేవరకొండ ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ లో నటిస్తున్న కొత్త సినిమా శనివారం హైదరాబాద్లో పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైంది. ఈ చిత్రాన్న
బీహార్లోని అధికార, విపక్ష పార్టీలు శాసనసభ ఎన్నికల కోసం సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే బహిరంగ సభలు, ఎన్నికల ర్యాలీలతో ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయి. అయితే ఈశాన్య బీహార్లోని క
చెన్నై: సోషల్ మీడియాలో పరిచయమైన వ్యక్తితో భార్య లేచిపోయిందనే కారణంతో భర్త తన ముగ్గురు పిల్లలను గొంతు కోసి చంపాడు. ఈ సంఘటన తమిళనాడు రాష్ట్రం తంజావూరు జిల్లా మదుక్కూర్ ప్రాంతంలో జరిగింద
గిల్ అజేయ శతకం, భారత్ 518/5 డిక్లేర్డ్ జడేజా మ్యాజిక్.. విండీస్ 140/4 న్యూఢిల్లీ: వెస్టిండీస్తో ఢిల్లీ వేదికగా జరుగుతున్న రెండో, చివరి టెస్టులో ఆతిథ్య టీమిండియా పైచేయి సాధించింది. భారత్ మొదటి
ముంబయి: టీమిండియా ఆల్ రౌండర్ హార్ధిక్ పాండ్యా ఓ నటితో ప్రేమలో పడ్డాడు. గత కొన్ని రోజుల నుంచి ఇద్దరు చెట్టాపట్టాలేసుకొని తిరుగుతున్నారు. నటి, మోడల్ మహీకా శర్మతో పాండ్యా కలిసి తిరుగుతున్
మిరాయ్’ లాంటి పాన్ ఇండియా బ్లాక్బస్టర్ తర్వాత పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నుంచి వస్తున్న మ్యూజికల్ రొమాంటిక్ ఎంటర్టైనర్ ’తెలుసు కదా’. స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటిస్తున్న ఈ
ఎల్బినగర్: రంగారెడ్డి జిల్లా ఎల్బి నగర్ ప్రాంతం బిఎన్ రెడ్డి నగర్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గుర్రంగూడ వద్ద థార్ కారు బైక్ను ఢీకొట్టడంతో ఇద్దరు విద్యార్థులు గాయపడ్డారు. డీవైడర
మన తెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణ ఐకానిక్గా టీ స్వ్కేర్ నిర్మా ణం ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఉన్నతాధికారులకు సూచించా రు. నవంబర్ నెల చివరి వరకు వి-హబ్ పనులు ప్రారంభించాలని సిఎం రేవ
మన తెలంగాణ/హైదరాబాద్ :బిసి రిజర్వేషన్లపై హైకోర్టు ‘స్టే’ విధించడం తో ఈ నెల పదమూడున (సోమవారం) సుప్రీం కోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీనిపై
మన తెలంగాణ/హైదరాబాద్ : ఎపి ప్రభుత్వం కేంద్రం సహకారంతో బనకచర్లపై ముందుకెళ్తుం టే తెలంగాణ ప్రభుత్వం మాత్రం పట్టించుకోకుండా పరోక్షంగా స హకరిస్తోందని మాజీమంత్రి, బిఆర్ఎస్ ఎంఎల్ఎ హరీష్
ఇటీవలే హైదరాబాదులో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ నూతన భవన సముదాయాన్ని ప్రారంభించడానికి వచ్చిన జాతీయ వైద్య కమిషన్ చైర్మన్ డాక్టర్ అభిజిత్ సేథ్ వైద్య విద్యారంగం బాగుపడాలంటే ప్రైవేట్ పబ్
మన తెలంగాణ/వరంగల్ బ్యూరో: బిఆర్ఎస్ పదేళ్ల పాలనలో కృష్ణా గో దావరి నీటి వాటాలలో తెలంగాణకు తీరని అన్యాయం జరిగిందని, కా నీ కాంగ్రెస్ 22 నెలల పరిపాలనలో ఎక్కడా రాజీపడకుండా మూడు రాష్ట్రాలతో కొ
మనతెలంగాణ/మంచిర్యాల ప్రతినిధి : మంచిర్యాల జిల్లా, వేమనపల్లి బిజెపి అధ్యక్షుడు యాట మధుకర్ ఆత్మహత్యకు బాధ్యులైన వారిని అరెస్ట్ చేయాల్సిందేనని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సం జయ్ డిమాం
మన తెలంగాణ/హైదరాబాద్: ఫార్ములా ఈ రేసు కేవలం ఒక క్రీడా కార్యక్రమం కాదు అని, ఆవిష్కరణలు, క్లీన్ మొబిలిటీ, అత్యాధునిక సాంకేతికతకు తెలంగాణ కేంద్రంగా ప్రపంచ వేదికపై అడుగుపెట్టిందనడానికి ప్ర
మేష రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. చేపట్టిన ప్రతి పనిలో అవకాశాలు కలిసి వస్తాయి. ఏ పని మొదలుపెట్టిన నిదానంగా సాగుతున్నప్పటికీ ఫలితాలు మాత్రం అనుకూలంగా వస్తాయి.ఉద్యోగ అవకాశాలు కలి
ములుగు జిల్లా, తాడ్వాయి మండలం, బిరెల్లిలో చెరువులోకి స్నానానికి వెళ్లి మంకిడి పవన్(25) గల్లంతయ్యాడు. దహన సంస్కారాల్లో పా ల్గొని స్నేహితులతో కలిసి చెరువులోకి స్నానానికి వెళ్ళిన ఆ యువకు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి సుంకాల బాంబు పేల్చారు. చైనా దిగుమతులపై అదనంగా 100 శాతం సుంకాలు విధిస్తున్నట్టు ప్రకటించారు. ఈ టారిఫ్లు నవంబరు 1 నుంచి అమల్లోకి రానున్నట్టు వెల
’బబుల్ గమ్’ తో సక్సెస్ని అందుకున్న హీరో రోషన్ కనకాల ’మోగ్లీ 2025’తో ప్రేక్షకులను అలరించబోతున్నాడు. సాక్షి సాగర్ మడోల్కర్ హీరోయిన్. జాతీయ అవార్డు గ్రహీత, దర్శకుడు సందీప్ రాజ్ (కలర్ ఫోటో) ద
మధ్య ప్రదేశ్లో మాట్లాడితే హైదరాబాద్లో పోలీసు కేసు పెడతారా? అని గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ రాష్ట్ర డిజిపిని ప్రశ్నించారు. ఈ మేరకు ఆయన శనివారం రాష్ట్ర డిజిపి శివధర్ రెడ్డికి లేఖ రాశ
మదురై నుంచి 76 మంది ప్రయాణికులతో బయలుదేరిన ఇండిగో విమానం శనివారం చెన్నైలో ల్యాండ్ కాకముందే దాని పైలట్ విండ్ షీల్డ్లో(అద్దంలో) పగుళ్లు కనిపించాయని అధికారులు తెలిపారు. ఇది గమనించిన పై
వరంగల్ జిల్లా ఇన్ఛార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిపై ఆ జిల్లాకు చెందిన దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డికి, పార్టీ అధిష్టానానికీ ఫిర్యాదు చేశారు. మేడ
సిఎం రేవంత్రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర మంత్రిమండలి ఈనెల 16వ తేదీన సమావేశం కానుంది. ఈ భేటీలో ముఖ్యంగా నీటిపారుదల ప్రాజెక్టులు, బిసి రిజర్వేషన్లతో పాటు పలు అంశాలపై చర్చించే అవకాశం -ఉన్నట్
న్యూఢిల్లీ: వెస్టిండీస్తో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్లో యువ క్రికెటర్ యశస్వీ జైస్వాల్ తృటిలో డబుల్ సెంచరీ చేసే అవకాశాన్ని చేజార్చుకున్నాడు. 175 పరుగుల వద్ద రనౌట్ అయ్యాడు. నాన్ స్ట
ఒడిశా లోని జలేశ్వర్కు చెందిన వైద్య విద్యార్థినిపై పశ్చిమబెంగాల్ లోని పశ్చిమ బర్ధమాన్ జిల్లాలో సామూహిక అత్యాచారం జరిగింది. బెంగాల్ లోని పారిశ్రామిక కేంద్రమైన దుర్గాపూర్ లోని శోభాపూ
గాజాలో మరణాలు, ట్రంప్ శాంతి ప్రణాళికను నిరసిస్తూ తెహ్రీక్ ఇలబైక్ పాకిస్థాన్ కార్యకర్తలు గురువారం నుంచి పాక్ లోని పలు ప్రాంతాల్లో ఆందోళనలు కొనసాగిస్తున్నారు. ఈ అల్లర్లలో పంజాబ్ పోలీ
న్యూఢిల్లీ: 2024లో జరిగిన టి-20 ప్రపంచకప్ విజయం తర్వాత టీం ఇండియా కోచ్గా రాహుల్ ద్రవిడ్ తప్పుకున్నారు. ఆయన స్థానంలో గౌతమ్ గంభీర్ హెడ్ కోచ్ బాధ్యతలు చేపట్టారు. అయితే గంభీర్కు తొలి సిరీస్ల
ఎపి ప్రభుత్వం కేంద్రం సహకారంతో బనకచర్లపై ముందుకెళ్తుంటే తెలంగాణ ప్రభుత్వం మాత్రం పట్టించుకోకుండా పరోక్షంగా సహకరిస్తోందని మాజీమంత్రి, బిఆర్ఎస్ ఎంఎల్ఎ హరీష్ రావు ధ్వజమెత్తారు. బనకచ
మహబూబాబాద్ జిల్లా, కొత్తగూడ మండలంలో విషాదం మన తెలంగాణ/కొత్తగూడ: మహబూబాబాద్ జిల్లా, కొత్తగూడ మండలం, ఎంచగూడెంలో శనివారం విషాదం చోటుచేసుకుంది. గ్రామంలో ఇటికాల నర్సయ్య=స్వాతి దంపతుల కుమారు
బిసి రిజర్వేషన్ ఇచ్చాకే స్థానిక ఎన్నికలకు వెళ్తామని, రిజర్వేషన్ల కోసం సుపీంకోర్టుకు వెళ్తామని పిసిసి అధ్యక్షుడు మహేశ్కుమార్ గౌడ్ తెలిపారు. శనివారం నగరంలోని ఆర్అండ్బి గెస్ట్ హౌస్
నేటి తరంలో పిల్లలు మొబైల్ ఫోన్లలో, గేమ్స్లో మునిగిపోయి ఉండగా చింతల్ భగత్సింగ్ నగర్కు చెందిన 13ఏళ్ల భవాని అనే బాలిక అసాధారణ ధైర్యంతో అందరికీ ఆదర్శంగా నిలిచింది. పట్టపగలే చోరీకి యత్న
రాష్ట్రంలోని సింగరేణి గనుల్లో లభించిన సెగోడెన్ ఏనుగు దంత శిలాజాన్ని సంస్థ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ బలరాం బిర్లా సైన్సు సెంటర్ కు అప్పగించారు. దీని ప్రదర్శన కోసం సెంటర్ లో ఏర్ప
గత ఏడాది ‘క’ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న యువ నటుడు కిరణ్ అబ్బవరం. ఈ ఏడాది మార్చిలో ‘దిల్ రుబా’ అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు. కానీ, ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది. దీంతో ఈ
న్యూఢిల్లీ: టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్, ఆయన భార్య ఉపాసన ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలిశారు. శనివారం మోడీతో రామ్ చరణ్ దంపతులు భేటీ అయ్యారు. ఇటీవల ఢిల్లీలో ఆర్చరీ లీగ్ మొదలైంది. ఈ కార్
హైదరాబాద్: దేశంలోనే అత్యధికంగా వరి పండిస్తున్న రాష్ట్రంగా తెలంగాణ రికార్డుకెక్కిందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. త్వరలో ధాన్యం కొనుగోళ్లు కూడా ప్రారంభం అవుతాయని అన్నారు. ఈ
న్యూఢిల్లీ: వెస్టిండీస్తో అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్లో టీం ఇండియా స్టార్ ఆల్ రౌండర్ జడేజా మ్యాజిక్ చేశాడు. బ్యాటింగ్ చేసే అవకాశం రాకపోయినప్పటికీ..
హైదరాబాద్: టి స్క్వేర్ లో ఆపిల్ వంటి అంతర్జాతీయ సంస్థల ఔట్ లెట్లు ఉండాలని సిఎం రేవంత్ రెడ్డి అధికారులకు తెలిపారు. నవంబర్ నెలాఖరుకు నిర్మాణ పనులు ప్రారంభించాలని అన్నారు. ఐసిసిసిలో ఎఐ హబ
వరంగల్: మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి వరంగల్ జిల్లా రాజకీయాల్లో జోక్యం చేసుకుంటున్నారంటూ కాంగ్రెస్ నేత కొండ మురళి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ జిల్లాలో పొంగులేటి పెత్తనం ఏంటని ఆయన ప్ర
చెన్నై: ధనుష్, నిత్య మీనన్ హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం ‘ఇడ్లీ కొట్టు’. అక్టోబర్ 1వ తేదీన ఈ సినిమా విడుదలైంది. ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన వచ్చింది. తెలుగులో పెద్దగా ఆదరణ లేకపోయినా
అమరావతి: వైఎస్ఆర్ సిపి పార్టీ నాయకుడి కోసమే తాను పోలీస్ స్టేషన్కు వెళ్లానని మాజీ మంత్రి పేర్ని నాని తెలిపారు. మేకల సుబ్బన్నను ఎందుకు తీసుకొచ్చారని సిఐని అడిగానని, 'నీకు చెప్పాల్సిన అవ
హైదరాబాద్: నీళ్లు తరలించుకు పోతున్నా... సిఎం రేవంత్ రెడ్డి స్పందించట్లేదని బిఆర్ఎస్ మాజీ మంత్రి హరీశ్ రావు తెలిపారు. బనకచర్ల ప్రాజెక్టును పరిశీలిస్తున్నామని కేంద్రం లేఖ రాసిందని అన్నా
న్యూఢిల్లీ: రెండు టెస్ట్ల సిరీస్లో భాగంగా అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా వెస్టిండీస్తో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్లో భారత్ స్పష్టమైన అధిపత్యం కనబరిచింది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచ
టీం ఇండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మను మైదానంలో చూడక చాలాకాలమే అయింది. చివరిగా ఛాంపియన్స్ ట్రోఫీలో అతను పాల్గొని.. జట్టును విజేతగా నిలిపాడు. అయితే ఇప్పుడు రోహిత్ ఆస్ట్రేలియాతో జరిగే వన
ఢిల్లీ: రైతుల కోసం ఖర్చు చేయడంలో వెనకాడేది లేదని ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. వ్యవసాయం, రైతులకు దేశాభివృద్ధిలో ప్రధాన పాత్ర ఉందని అన్నారు. ధనధాన్య కృషి యోచన పథకాన్ని మోడీ ప్రారంభించా
ఖమ్మం: తనకు పోటీగా షాపు పెడతావా? చంపేస్తా అని బూతులు తిడుతూ ఓ రాజకీయ నాయకుడి అనుచరుడు వీరంగం సృష్టించాడు. ఖమ్మంలో రాజకీయ నాయకుడి అండదండలతో ప్రభుత్వ ఉపాధ్యాయుడు లక్ష్మణ్ రౌడీ అవతారమెత్త
అమరావతి: అనకాపల్లి జిల్లా పరవాడ ముత్యాలమ్మ పాలెంలో మత్స్యకారుడు గల్లంతయ్యాడు. మత్యకారుడు సముద్రంలో చేపల వేటకు వెళ్లాడు. తెల్లవారుజామున తెప్పపై ఆరుగురు మత్స్యకారులు వేటకు వెళ్లారు. వా
అమరావతి: వేడి వేడి టీ ఓ బాలుడి ప్రాణాలు తీసిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనంతపురం జిల్లా యాడికిలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... చెన్నకేశవ స్వామి కాలనీలో రామస్వామి-చాము
ఢిల్లీ: అరుణ్ జైట్లీ స్టేడియంలో భారత్-న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్ తొలి ఇన్నింగ్స్ రెండో రోజు లంచ్ సమయానికి టీమిండియా 116 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 427 పరుగులతో ఆ
హైదరాబాద్: రిజర్వేషన్లు 50% దాటకుండా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించుకోవచ్చని హైకోర్టు తెలిపింది. బిసి రిజర్వేషన్లపై హైకోర్టు గురువారం స్టే విధించగా ఆ ఉత్తర్వుల పూర్తి వివరాలు అర్ధర
హైదరాబాద్: ప్రపంచ మార్కెట్లకు టీషర్టులు ఎగుమతి చేయడం సంతోషంగా ఉందని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ తెలిపారు. ’ వ్యవసాయం నుంచి ఫ్యాషన్’ నినాదంతో టెక్ టైల్స్ పార్కు స్థాపించామ
ఢిల్లీ: అరుణ్ జైట్లీ స్టేడియంలో భారత్-న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్ తొలి ఇన్నింగ్స్ రెండో రోజు టీమిండియా 98 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 356 పరుగులతో ఆటను కొనసాగిస్తో
అమరావతి: దంపతుల మధ్య గొడవలు జరగడంతో భర్త చేయి కోసుకొని బావిలో దూకి ఆత్మహత్యకు ప్రయత్నించాడు. ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్నమయ్య జిల్లా మదనపల్లె జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్
వైవిధ్యమైన చిత్రాలతో తనకం టూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న కథానాయకుడు విశ్వక్ సేన్, హాస్య చిత్రాలకు చిరునామాగా మారిన దర్శకుడు కె.వి. అ నుదీప్ కలయికలో రూపొందుతోన్న చిత్రం ’ఫంకీ’. ప్
లవ్ టుడే, డ్రాగన్లతో రెండు వరుస హిట్లను అందించిన యూత్ సెన్సేషన్ ప్రదీప్ రంగనాథన్ డ్యూడ్తో దీపావళికి ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మి