హైదరాబాద్: సిఎం రెండేళ్ల రేవంత్ రెడ్డి పాలనలో అరాచకాలు జరిగాయని బిఆర్ఎస్ మాజీ మంత్రి హరీశ్ రావు తెలిపారు. హైడ్రా పేరిట జరుగుతున్న అరాచకాలు ప్రజలు గమనించాలని కోరారు. ఈ సందర్భంగా సోమాజ
మియాపూర్: జిహెచ్ఎంసి పరిధిలోని మియాపూర్ పోలీసు స్టేషన్ పరిధిలో అల్విన్ కాలనీ దగ్గర హ్యాష్ ఆయిల్ పట్టుకున్నారు. సోనియా అనే వ్యక్తి 1.6 కిలోలు గల హ్యాష్ ఆయిల్ ను ఒరిస్సా నుండి హైదరాబాద్
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘పెద్ది’. ఈ సినిమాపై అభిమానులు పెద్ద ఎత్తున అంచనాలు పెట్టుకున్నారు. ఇప్పటికే కొద్ది రోజుల క్రితం ఈ సినిమా నుంచి విడుదలైన ‘ఫ
ముంబయి: బాలీవుడ్ నటులు విక్కీ కౌశల్, కత్రినా కైఫ్ అనే దంపతులు తల్లిదండ్రులయ్యారు. కత్రినా కైఫ్ పండంటి బిడ్డకు జన్మనిచ్చారు. తల్లిదండ్రులు కావడంతో వాళ్ల సంతోషానికి అవధులు లేకుండాపోయాయ
హైదరాబాద్: మేడ్చల్ జిల్లాలో ఘట్ కేసర్ పరిధి ఔషాపూర్ వద్ద బస్సు ప్రమాదం తప్పింది. వరంగల్ నుంచి ఉప్పల్ వస్తున్న ఆర్టిసి బస్సు కారును ఓవర్ టేక్ చేయబోయి డివైడర్ ను ఢీకొంది. బస్సులో 38 మంది ప
అమరావతి: సిఎం క్యాంపు కార్యాలయంలో ఎపి సిఎం చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్ను టీమిండియా మహిళా క్రికెటర్ శ్రీచరణి, మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ కలిశారు. ప్రపంచ కప్ గెలిచిన టీమ్లో శ్రీచరణి
లక్నో: సోషల్ మీడియాలో పరిచయమైన ఏడో తరగతి విద్యార్థినిపై ఇద్దరు వ్యక్తులు సామూహిక అత్యాచారం చేశారు. ఈ సంఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం లక్నోలో జరిగింది. ఇద్దరిని పోలీసులు అరెస్టు చేసి రిమాం
రాజేంద్రనగర్: రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆరాంఘర్ చౌరస్తా వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టిసి బస్సును డిసిఎం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో పలువురు ప్రయాణికుల
న్యూయార్క్: ప్రధాని నరేంద్ర మోడీ తనకు ప్రియు మిత్రుడని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తెలిపారు. ప్రధాని మోడీ గొప్ప వ్యక్తి అని ప్రశంసించారు. పిఎం మోడీ రష్యా నుంచి చమురు కొనుగోలు చే
విక్రాంత్, చాందినీ చౌదరి జంటగా నటిస్తున్న సినిమా ‘సంతాన ప్రాప్తిరస్తు‘. ఈ సినిమాను మధుర ఎంటర్ టైన్ మెంట్, నిర్వి ఆర్ట్ బ్యానర్స్పై మధుర శ్రీధర్ రెడ్డి, నిర్వి హరిప్రసాద్ రెడ్డి నిర్మి
రాకింగ్ స్టార్ యష్ ప్రస్తుతం ‘టాక్సిక్ - ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్’ పనుల్లో బిజీగా ఉన్నారు. యాక్షన్-ప్యాక్డ్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రం మార్చి 19, 2026న ప్రపంచవ్యాప్తంగా థియేటర్ల
హైదరాబాద్: సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులను అగ్ర దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి గుడ్ న్యూస్ చెపాపరు. రాజమౌళి దర్శకత్వంలో #SSMB29 అనే క్రేజీ ప్రాజెక్టు రూపొందుతుంది. ఈ మూవీ చిత్రీకరణ జరుగుతుండగ
వైవిధ్యమైన చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న కథానాయకుడు విశ్వక్ సేన్, హాస్య చిత్రాలకు చిరునామాగా మారిన దర్శకుడు కె.వి. అనుదీప్ కలయికలో రూపొందుతోన్న చిత్రం ’ఫంకీ’. ప్
రాయ్పూర్: అదృశ్యమైన కుమారుడు అంత్యక్రియులు చేసిన మూడు రోజుల తరువాత రావడంతో కుటుంబ సభ్యుల సంతోషానికి అవధులు లేకుండాపోయాయి. ఈ సంఘటన ఛత్తీస్గఢ్ రాస్ట్రం సూరజ్పుర్ జిల్లాలో జరిగింది.
యాక్షన్ కింగ్ అర్జున్, ఐశ్వర్య రాజేష్ లీడ్ రోల్స్ లో నటిస్తున్న ‘మఫ్తీ పోలీస్’ చిత్రాన్ని నిర్మాత జి. అరుల్ కుమార్ సమర్పణలో జి.ఎస్.ఆర్ట్ నిర్మిస్తోంది. నూతన దర్శకుడు దినేష్ లెట్చుమనన్ ద
న్యూఢిల్లీ: వన్డే ప్రపంచకప్ ట్రోఫీ సాధించి చరిత్ర సృష్టించిన టీమిండియా మహిళా క్రికెట్ టీమ్ భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని మర్యాద పూర్వకంగా కలిసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ప్రధా
హర్యానాలో 2024 అసెంబ్లీ ఎన్నికలకు ముందు 25 లక్షల నకిలీ ఓటర్లను జాబితాలో చేర్చారని లోక్సభ విపక్ష నేత, కాంగ్రెస్ అగ్రనాయకుడు రాహుల్ గాంధీ బయటపెట్టడం తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తోంది. దేశంలోన
కశ్మీర్ గురించి, పాక్ ఆక్రమిత కశ్శీర్ గురించి బిజెపి తరచు కొన్ని ఆలోచనలు వ్యక్తపరుస్తుంటుంది. కశ్మీర్ గురించి అనేవి, ఆ విషయమై మొదటి ప్రధానమంత్రి నెహ్రూ తప్పు చేసారని. పిఒకె గురించి అనే
మన తెలంగాణ/హైదరాబాద్ : జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో విజయం మనదేనని, కాంగ్రెస్ జెండా పాతాలని సిఎం రేవంత్రెడ్డి డిప్యూటి సిఎం భట్టి విక్రమార్క, మంత్రులకు పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పక్కా ప్
హర్యానా శాసనసభ ఎన్నికలు ముగిసిన తర్వాత భారత రాజకీయాల్లో తీవ్ర కలకలం. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ‘హైడ్రోజన్ బాంబ్’ పేరుతో బిజెపిపై ఓటు చోరీ ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణలు దేశవ్యాప్తంగా చర్చన
ప్రపంచ దేశాల్లో మార్పు తథ్యం అనిపిస్తున్నది. అమెరికాలో భారతీయ మూలాలున్న నాయకులు కీలక రాజకీయ పదవులు అధిరోహిస్తున్న నేపథ్యంలో ఇది మరింత బలపడుతోంది. ఇటీవలి ఎన్నికల్లో పలువురు భారతీయ- అమ
మన తెలంగాణ/హైదరాబాద్: కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ జూబ్లీహిల్స్ నియోజకవ ర్గం ఉప ఎన్నికల ప్రచారం ఆద్యంతం ఉత్కంఠభరితంగా కొనసాగింది. ఆయన రోడ్ షో, సమావేశాలకు అనుమతిలేదని పోలీసులు మ
* అమీన్పూర్లో అనూహ్య ఘటన మన తెలంగాణ/అమీన్పూర్: క్రూర జంతువులే కాదు.. చిట్టి చీమలు కూడా మనిషి మరణానికి కారణం అవుతున్నాయి. ఇది వినడానికి అపహాసంగా ఉన్న ఇది ముమ్మాటికి నిజం. అందుకు అమీన్ప
మన తెలంగాణ/హైదరాబాద్ : జూబ్లీహిల్స్ ని యోజకవర్గంలో రాజకీయం వేడెక్కింది. ఈ నె ల 11న ఉప ఎన్నిక పోలింగ్ జరుగనుండగా, ఈనెల 9వ తేదీన సాయంత్రం 6 గంటల ప్ర చారం ముగియనున్నది. కాగా, ప్రధాన మూ డు పార్టీల
మన తెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందని కేంద్రమంత్రి కిషన్రెడ్డి స్పష్టం చేశారు. హైదరాబాద్కు కేంద్రం ఏం చే సిందని కాంగ్రెస్, బిఆర్ఎస్లు ప్రశ్నిస్తున్నాయ
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో మరో 7460 మెగా వాట్ల స్వచ్ఛ విద్యుత్ ఉత్పత్తి చేసేందుకు పలు సంస్థలు ముందుకు వచ్చాయి. ములు గు జిల్లా ఇప్పగూడెంలో 3,960 మెగావాట్లు, ఆదిలాబాద్ జిల్లా జారీలో 950 మెగా
పాట్నా: బీహార్ అసెంబ్లీ ఎన్నికల తొలిదశ పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. సాయంత్రం ఐదు గంటల వరకూ 64.66 శాతం పోలింగ్ నమోదైంది. 2020 నాటి ఎన్నికలతో పోల్చితే 2.84శాతం పోలింగ్ అధికంగా నమోదైంది. గురువారంన
మన తెలంగాణ/హైదరాబాద్: అన్ని విద్యాసంస్థల్లో శుక్రవారం(నవంబర్ 7) ఉదయం 10 గంటలకు వందేమాతర గీతం సామూహికంగా ఆలపించాలని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రచయిత బంకింఛంద్ర చట్టర్జీ వం
మేషం: ఆదాయం తగినంత ఉండదు. ఉద్యోగమున కీలక పత్రాలు విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో వైద్య సంప్రదింపులు చేయవలసి వస్తుంది. దూరప్రయాణ సూచనలు ఉన్నవి. దైవసేవా కార
మన తెలంగాణ/హైదరాబాద్: ఎసిబి అధికారులు రెండు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలపై గురువారం మెరుపుదాడులు చేశారు. కూకట్పల్లి, కుత్భుల్లాపూర్ సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులపై ఏసిబి దాడులు నిర్వహించా
మన తెలంగాణ/అమీన్పూర్: క్రూర జం తువులే కాదు.. చిట్టి చీమలు కూడా మనిషి మరణానికి కారణం అవుతున్నాయి. ఇది వినడానికి విడ్డూరంగా ఉన్నా.. ఇది ముమ్మాటికి నిజం. అందుకు అమీన్పూర్లో జరిగిన ఘటనే ఉదా
దుల్కర్ సల్మాన్ నటిస్తున్న పీరియాడికల్ డ్రామా ’కాంత’ నవంబర్ 14న విడుదల కానుంది. టీజర్, పాటలు అద్భుతమైన స్పందనతో సినిమాపై మంచి అంచనాలు ఏర్పరిచాయి. ఇక రెబల్ స్టార్ ప్రభాస్ లాంచ్ చేసిన ట్రై
రాకింగ్ స్టార్ యష్ ప్రస్తుతం ‘టాక్సిక్ - ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్’ పనుల్లో బిజీగా ఉన్నారు. యాక్షన్-ప్యాక్డ్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రం మార్చి 19, 2026న ప్రపంచవ్యాప్తంగా థియేటర్ల
న్యూఢిల్లీ: వన్డే ప్రపంచకప్ ట్రోఫీతో చరిత్ర సృష్టించిన భారత మహిళా క్రికెట్ టీమ్ సభ్యులు గురువారం రాష్ట్రపతి ద్రౌపది ముర్మును మర్యాద పూర్వకంగా కలిసారు. రాష్ట్రపతి భవన్కు వెళ్లిన టీమి
వన్డే ప్రపంచకప్ ట్రోఫీ సాధించి చరిత్ర సృష్టించిన టీమిండియా మహిళా క్రికెట్ టీమ్ భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని మర్యాద పూర్వకంగా కలిసిన సంగతి తెలిసిందే.అయితే, ఈ భేటీ సందర్భంగా టీమిండ
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోగా మాస్ దర్శకుడు ప్రశాంత్ నీల్ ఓ భారీ సినిమా చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్ లుక్స్ నుంచి షూటింగ్ వరకు పలు వార్తలు వచ్చాయి. ఈ నేప
కీవ్: రష్యాలోని వోల్గోగ్రేడ్ రీజియన్ లోని భారీ చమురు శుద్ధి కర్మాగారంపై ఉక్రెయిన్ డ్రోన్లు బుధవారం దాడి చేశాయి. గత మూడు నెలల్లో ఇది రెండో దాడిగా ఉక్రెయిన్ ప్రభుత్వ సిబ్బంది గురువారం తె
ప్రార్థనల కోసం వచ్చిన మహిళా భక్తులను వేధింపులకు గురిచేస్తున్న చర్చి ఫాస్టర్పై సనత్నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. గ్లోబల్ ఫెయిత్ మినిస్ట్రీస్ చర్చ్ పాస్టర్ అయిన మాసా జేడీ పాల్ కొం
ఓటమి భయంతోనే బిఆర్ఎస్ నేతల దిగజారుడు మాటలు మాట్లాడుతున్నారని జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం ఖాయమని ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ధీమా వ్యక్తం చేశారు. జూబ్లీహిల్
జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఈనెల 11న జరగబోయే ఉపఎన్నికలో ఓటు వేయడానికి వచ్చే ప్రతి ఓటరు తప్పనిసరిగా ఫోటో గుర్తింపు కార్డు తీసుకురావాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి.సుదర్
రాష్ట్రంలో ఏం చేయాలన్నా మజ్లిస్ను అడిగి, వారి మెప్పు పొందిన తర్వాతే చేస్తున్నారని కిషన్రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిపై ధ్వజమెత్తారు. ముస్లింలు కాంగ్రెస్ పార్టీకి ’ఇజ్జత్’ అంటా
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అధ్యక్షతన నేడు జరగాల్సిన కేబినెట్ సమావేశం వాయిదా పడింది. తిరిగి ఈ నెల 12వ తేదీన మధ్యాహ్నాం 3 గంటలకు కేబినెట్ భేటీని నిర్వహించనున్నట్లుగా అధికారికవర్గాలు తెలి
వివిధ రంగాల్లో పనిచేస్తున్న గిగ్ వర్కర్లకు న్యాయం చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టినట్లు మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. త్వరలోనే గిగ్ వర్కర్ల బిల్లు అసెంబ్లీలో ప్రవేశ పెట్టనున
8 యుద్ధ విమానాలు నేలకూలాయి.. ట్రేడ్ డీల్ బెదిరింపుతోనే రాజీ ఘనత మియామీ బిజినెస్ సదస్సులో టారీఫ్లకు సమర్థన న్యూయార్క్ : గత మే నెలలో భారత్ పాక్ స్వల్ప యుద్ధం దశలో ఎనిమిది యుద్ధ విమానాలు నే
భద్రాద్రి: ఇల్లెందు-కొత్తగూడెం మార్గంలో పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో బైక్, కారులో తరలిస్తున్న గంజాయి, హష్ ఆయిల్ని పట్టుకున్నారు. పట్టుకున్న గంజాయి విలువ సుమారు రూ.20 లక్షలు ఉంట
5 గంటల వరకు 60.18శాతం పోలింగ్ 2020 ఎన్నికలతో పోల్చితే 2.84శాతం అధికం ఉప ముఖ్యమంత్రి కారుపై దాడి, మాటల యుద్ధం పాట్నా: బీహార్ అసెంబ్లీ ఎన్నికల తొలిదశ పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. సాయంత్రం ఐదు గంటల
న్యూఢిల్లీ: ఆన్ లైన్ బెట్టింగ్ యాప్ కేేసులో టీమిండియా మాజీ క్రికెటర్లు సురేష్ రైనా, శిఖర్ ధావన్లకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) బిగ్ షాకిచ్చింది. అక్రమ బెట్టింగ్ కార్యక్రమాలపై మనీ
ఐసిసి వన్డే ప్రపంచకప్ విజయంతో ఫుల్ జోష్లో ఉన్న భారత మహిళ క్రికెటర్లను మరో మెగా ఈవెంట్ ఆహ్వానిస్తోంది. ప్రతిష్టాత్మక ఉమెన్స్ ప్రీమియర్ లీగ్కు మెగా వేలం నవంబర్ 27న జరుగనుంది. ఈ నేపథ్యంల
విక్రాంత్, చాందిని చౌదరి హీరోహీరోయిన్లుగా నటిస్తున్న సిినిమా ‘సంతాన ప్రాప్తిరస్తు’. కామెడీ, లవ్, ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ మూవీకి సంజీవ్ రెడ్డి డైరెక్టర్. తాజాగా ఈ మూవీ ట్ర
హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో విజయం సాధించేందుకు అన్ని పార్టీలో ప్రచారం ముమ్మరం చేస్తున్నాయి. అయితే ఈ ఉపఎన్నిక విషయంలో చిన్నపాటి నిర్లక్ష్యం కూడా లేకుండా ప్రతి ఒక్కరూ కలిసికట్ట
క్వీన్స్ల్యాండ్: ఐదు టి-20ల సిరీస్ల భాగంగా కార్రరా కర్రారా ఓవల్ వేదికగా జరిగిన నాలుగో టి-20లో భారత్ ఘన విజయం సాధించింది. బౌలర్లు సమిష్టిగా రాణించడంతో భారత్ 48 పరుగుల తేడాతో గెలిచి.. సిరీస్
సంగారెడ్డి: ఎన్ని కష్టాలు ఉన్నా.. వాటిని ఎదురుకుంటూ జీవితాన్ని కొనసాగిస్తుంటారు కొందరు. మరికొందరు చిన్న చిన్న సమస్యలను భూతద్దంలో పెట్టి చూసి ప్రాణాలు తీసుకుంటారు. ఇలాంటి దురదృష్టకరమై
న్యూఢిల్లీ: ఐసిసి మహిళల వన్డే ప్రపంచకప్ గెలిచి చరిత్ర సృష్టించిన భారత మహిళ జట్టును గురువారం రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము అభినందించారు. రాష్ట్రపతి భవన్లో జట్టు సభ్యులను ఆమె కలుసుకున్నార
క్వీన్స్ల్యాండ్: ఐదు టి-20ల సిరీస్లో భాగంగా గురువారం ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగో టి-20లో భారత్ బ్యాటింగ్ ముగిసింది. ఈ మ్యాచ్లో ఆస్ట్రేలియా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఈ నేపథ్యం
క్వీన్స్లాండ్: భారత్-ఆస్ట్రేలియా మధ్య నాలుగో టి20లో టీమిండియా 11 ఓవర్లలో ఒక వికెట్ కోల్పోయి 88 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. అభిషేక్ శర్మ 21 బంతుల్లో 28 పరుగులు చేసి జంపా బౌలింగ్లో టిమ్ డేవి
జగద్గిరిగుట్ట: మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో రోషన్ కుమార్ సింగ్(22)జరిగిన హత్య కేసును పోలీసులు ఛేదించారు. ప్రధాన నిందితుడు రౌడీ షీటర్ బాలశౌర్ రెడ్డి(21)
క్వీన్స్ల్యాండ్: ఐదు టి-20 సిరీస్లో భాగంగా ఇక్కడి కర్రారా ఓవల్ వేదికగా భారత్తో జరుగుతున్న నాలుగో టి-20 మ్యాచ్లో ఆస్ట్రేలియా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఇప్పటివరకూ జరిగిన మూడు మ్యా
భోపాల్: భార్యపై అనుమానంతో ఆమె ముక్కు భర్త కోసిన సంఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రం ఝుబా జిల్లాలో రానాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... పడలా గ్రామంలో రాకేశ
మలయాళ స్టార్ హీరో మమ్ముట్టి కుమారుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తనదైన నటనతో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న హీరో దుల్కర్ సల్మాన్. తెలుగులో దుల్కర్కి ఉన్న క్రేజ్ వేరు. కొద్ది రోజుల క్
రాయ్పూర్: ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్లో తార్లగూడెం మండలంలో ఎన్కౌంటర్ జరిగింది. మరికెళ్ల అడవుల్లో భద్రతా బలగాలు, మావోయిస్టులకు మధ్య జరిగి ఎదురుకాల్పుల్లో ముగ్గురు మావోలు మృతి చె
ఫర్నిచర్ ధ్వంసం, కీలక రికార్డులు చోరీ ఇంటి దొంగల పనేనని అనుమానం సంఘటనా స్థలాన్ని పరిశీలించిన క్లూస్ టీమ్ యాదిగిరిగుట్ట: యాదాద్రి భువనగిరి జిల్లాలోని యాదగిరిగుట్ట మున్సిపల్ కార్యాలయం
అహ్మదాబాద్: ప్రియుడితో కలిసి భర్తను చంపి అనంతరం మృతదేహాన్ని ఇంట్లోనే పాతి పెట్టింది. భర్త కనిపించడంలేదని స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసి పోలీసులకు దృశ్యం సినిమాను చూపించింది.
హైదరాబాద్: రంగారెడ్డి జిల్లాలోని రాజేంద్రనగర్లోని ఓ అపార్ట్మెంట్లో యువతి, యువకుడు డ్రగ్స్ పార్టీ చేసుకున్నారు. డ్రగ్స్ ఓవర్డోస్ తీసుకోవడంతో యువకుడు మృతి చెందగా యువతి అపస్మా
తిరుపతి: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతుంది. 21 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి వున్నారు. మంగళవారం శ్రీవారిని 63,239 మంది భక్తులు దర్శించుకోగా 23,43
హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ లో డ్రగ్స్ ముఠా గుట్టురట్టు చేశారు. బెంగళూరు నుంచి హైదరాబాద్ కు డ్రగ్స్ తీసుకొని వస్తుండగా నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు. నైజీరియా నుంచి
విష్ణు విశాల్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ‘ఆర్యన్’. ప్రవీణ్ కె దర్శకత్వంలో విష్ణు విశాల్ స్టూడియోజ్, శుభ్రా, ఆర్యన్ రమేష్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. శ్రేష్ట్ మూవీస్ అధినేత సుధాకర్ రె
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విశాఖ పట్నంలో స్పా ముసుగులో వ్యభిచారం జరుగుతోంది. విఐపి రోడ్డులోని ఆర్చిడ్ స్పా సెంటర్పై టాస్క్ ఫోర్స్ రైడ్ చేసింది. త్రి టౌన్ పోలీసులు నిర్వాహకులను అద
ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్... శ్రీవిష్ణు కథానాయకుడిగా ప్రొడక్షన్ నెం.39 ని అధికారికంగా ప్రకటించింది. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్న ఈ చిత్రానికి సన్నీ స
అమరావతి: ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా రెండోరోజు ఎసిబి సోదాలు చేపట్టింది. పలు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఎసిబి అధికారుల తనిఖీలు చేపట్టారు. ఇప్పటి వరకు 12 కార్యాలయాల్లో అక్రమాలు జరిగినట్
పాట్నా: బీహార్లో తొలివిడత ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. గురువారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. కోసి, మగధ్, మిధిలాంచల్ ప్రాంతాలకు చెందిన మొత్తం 18 జిల్లాల్లోన
ఈసారి 121 స్థానాలలో ఓటు ఎన్డిఎ, ఇండియా కూటమి హోరాహోరీ గంగా దక్షిణ ప్రాంతపు 18 జిల్లాల్లో బ్యాలెట్ సిఎం అభ్యర్థి తేజస్వీకి కీలక పరీక్ష పాట్నా: ఎన్డిఎ, ఇండియా కూటమి మహాఘట్బంధన్ నడుమ తీవ్ర
సామాజిక, మానవ అభివృద్ధిలో రికార్డు సాధిస్తున్న ‘దేవభూమి’ కేరళ, తీవ్రమైన పేదరికం నుంచి విముక్తి పొందినట్టు 69వ రాష్ట్ర అవతరణ దినోత్సవం నవంబరు 1న రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్ ప్రకటి
క్వీన్స్లాండ్: భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య గురువారం క్వీన్స్లాండ్ వేదికగా కీలకమైన నాలుగో టి20 మ్యాచ్ జరుగనుంది. తొలి టి20 వర్షార్పణం అయ్యింది. రెండో పోటీలో ఆస్ట్రేలియా, మూడో టి20లో టీమి
న్యూయార్క్ : అమెరికా ప్రెసిడెంట్ గా డోనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపట్టిన తర్వాత నేడు ఎదురు దెబ్బ తిన్నారు. షాక్ కు గురయ్యారు. భారతీయ సంతతికి చెందిన ముగ్గురు ముస్లిం డెమోక్రాట్లు జోహ్రాన్
ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ 2005 నుండి మహిళా సంక్షేమానికి, సాధికారతకు ప్రాధాన్యమిస్తూ, పంచాయతీ రాజ్, పుర పాలక సంఘాల అధ్యక్ష స్థానాలలో రిజర్వే షన్లు కల్పించి, పాఠశాల విద్యార్థినులకు 9వ తరగతి
వలసలపై అమెరికాలో ఇప్పుడు కొనసాగుతున్న వ్యతిరేకత చాలా చిత్రమైనది. నిజానికి వలసలపై వారి వైఖరి, ధోరణిపై అర్థమే లేదు. అమెరికన్లు అంతా ఇలాగే లేరు కాని, ప్రస్తుతం ఈ ధోరణిదే ఆధిపత్యం. వలసలపై మా
భూకబ్జాలు, కమీషన్లు, దౌర్జన్యాలకు పాల్పడే రాజకీయ నాయకులు, నకిలీ, కల్తీసరుకులు అమ్ముతూ, పన్నులు ఎగ్గొట్టే వ్యాపారులు, చేతులు తడపందే ఫైల్ వైపు చూడని ప్రభుత్వ ఉద్యోగులు.. ఈ మూడు వర్గాలు కూడ
మన తెలంగాణ/హైదరాబాద్ : “మీకు చేతనైతే జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థినవీన్ కుమార్ను ఓడించండి...”అని సిఎం రేవంత్ రెడ్డి ఏకంగా ప్రధాని నరేంద్ర మోడీని, బిఆర్ఎస్ అధ్యక్షుడు, మా
మన తెలంగాణ/హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సందర్భంగా బిజెపి, కాంగ్రెస్పార్టీల మధ్య మాటల తూ టాలు పేలుతున్నాయి. ఆరోపణలు, ప్రత్యారోపణలు, నిలదీతలతో బిజెపి, కాంగ్రెస్ నేతలు ఒకరిపై ఒకరు మా
మేషం: సమాజంలో ప్రముఖులతో చర్చలకు అనుకూలమైన రోజు ఇది. వృత్తి వ్యాపారాలలో తీసుకున్న నిర్ణయాలు అనుకూలంగా సాగుతాయి. ఆలోచనలు అనుకూలంగా సాగుతాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తిచేస్తారు. భూసం
నేషనల్ క్రష్ రశ్మిక మందన్న, టాలెంటెడ్ హీరో దీక్షిత్ శెట్టి జంటగా నటిస్తున్న సినిమా ‘ది గర్ల్ ఫ్రెండ్‘. ఈ సినిమాను ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్, ధీరజ్ మొగిలినేని ఎంటర
మహిళల వన్డే ప్రపంచకప్ ట్రోఫీని సాధించిన భారత క్రికెట్ జట్టు బుధవారం ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని మర్యాద పూర్వకంగా కలిసింది. ఢిల్లీలోని తన నివాసంలో ప్రధాని మోడీ టీమిండియా సభ్యులకు ఆతి
తాము వద్దన్నా వినకుండా ప్రేమ పేరుతో కులాంతర వివాహాం చేసుకున్న కుమార్తెను అత్తవారింటికి వెళ్లకుండా అడ్డుకునేందుకు కన్న తల్లిదండ్రులు కిడ్నాప్ చేసేందుకు యత్నించారు. ఈ సంఘటన జగిత్యాల
ఢాకా : ఇస్లాం మత ప్రచారకుడు, భారత్ వాంటెడ్ జాకీర్ నాయక్ కు బంగ్లాదేశ్ గట్టి షాక్ ఇచ్చింది. తాజాగా ఆయనను తమ దేశంలోకి రానిచ్చేందుకు బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం అనుమతి నిరాకరించింది. నవ
రెండు దశాబ్దాల పాటు అవినీతి, అక్రమాలు, అవకాశవాద రాజకీయాలతో బీహార్ రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడిందని బీహార్ కాంగ్రెస్ ఎన్నికల పరిశీలకులు,రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శ
సూపర్స్టార్ రజనీకాంత్ హీరోగా, కమల్ హాసన్ నిర్మాణ సంస్థ రాజ్ కమల్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్ పతాకం బ్యానర్ పై భారత సినీ రంగంలో మైలు రాయిగా నిలిచే మహత్తరమైన ప్రాజెక్ట్ ని ప్రకటించారు. ఈ చిత్ర
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అధికార దుర్వినియోగం చేస్తోందని బిఆర్ఎస్ మాజీ ఎంఎల్ఎ బాల్క సుమన్ ధ్వజమెత్తారు. తెలంగాణ భవన్లో గెల్లు శ్రీనివాస్ యాదవ్ ,చాడ కిషన్ రెడ్డి ,ఆజo అలీ ,ము
బోస్టన్ : ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకులు శ్రీ రవిశంకర్కు బోస్టన్ గ్లోబల్ ఫోరం 2025 వరల్డ్ లీడర్ ఫర్ పీస్ అండ్ సెక్యూరిటీ అవార్డు లభించింది. ప్రపంచ శాంతి,సయోధ్య, మానవతానాయకత్వంలో ఆయన చేసి
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పాన్ ఇండియా మూవీ ’పెద్ది’ షూటింగ్లో బిజీగా ఉన్నారు. బుచ్చి బాబు సానా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ఇంతకు ముందు ఎప్పుడూ చూడని పాత్రకు ప్రాణం పోసేందుకు చరణ్
వాషింగ్టన్ : అమెరికా స్థానిక ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. అధ్యక్షుడు ట్రంప్కు ఓటర్లు షాక్ ఇచ్చారు. కీలకమైన న్యూయార్క్ మేయర్ పదవితోపాటు అనేక రాష్ట్రాల్లో జరిగి
