ఆదిలాబాద్: ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. జిల్లాల పర్యటనలో భాగంగా గురువారం సిఎం రేవంత్ రెడ్డి ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించారు. ఈ సందర్
హైదరాబాద్: ఆదిలాబాద్ కు విమానాశ్రయం కావాలని గతంలో సిఎం రేవంత్ రెడ్డిను అడిగానని బిజెపి ఎమ్మెల్యే పాయల్ శంకర్ తెలిపారు. కేంద్రం మంజూరు చేస్తే.. కావాల్సిన సహకారం అందిస్తానని సిఎం అన్నారన
నందమూరి బాలకృష్ణ-డైరెక్టర్ బోయపాటి కాంబినేషన్ లో తెరకెక్కిన ‘అఖండ2’ డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కాబోతోంది. ఇప్పటకే ప్రమోషన్స్ తో సినిమాపై హైప్ క్రీయేట్ చేశారు మేకర్
ఇటీవల దేశంలో విమానాలకు తరుచూ బాంబు బెదిరింపులు ఆందోళనలకు గురిచేస్తున్నాయి. తాజాగా మరోసారి ఇండిగో విమనానికి బాంబు బెదిరింపు కలకలం రేపింది. గురువారం మదీనా నుంచి హైదరాబాద్ వస్తున్న ఇండి
హైదరాబాద్: సెంటిమెంట్ రగిల్చి లబ్ధి పొందేందుకు బిఆర్ఎస్ యత్నిస్తోందని టిపిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. హిల్ట్ పాలసీ ద్వారా భూముల ధరలు తగ్గుతాయని, సామాన్యులకు భూముల ధరలు అందుబ
పానిపట్: తనకంటే అందంగా ఉన్నారనే అసూయ, ద్వేషంతో ఓ మహిళ.. అభం శుభం తెలియని ముగ్గురు చిన్నారులను హత్య చేసింది. ఈ దారుణ సంఘటన హర్యానాలో చోటుచేసుకుంది. గత సోమవారం చనిపోయిన వారిలో ఓ చిన్నారి కని
యువసామ్రాట్ అక్కినేని నాగచైతన్య-శోభిత ధూళిపాళ వివాహబంధంలోకి అడుగుపెట్టి గురువారంతో సంవత్సరం పూర్తైంది. మొదటి పెళ్లి రోజు సందర్భంగా శోభిత.. తన పెళ్లి వేడుకకు సంబంధించిన స్పెషల్ వీడియ
అమరావతి: ప్రజలకు సేవలందించడానికి డిడివో కార్యాలయాలు ఉపయోగపడతాయని ఎపి డిప్యూటీ సిఎం పవన్ కల్యాణ్ తెలిపారు. ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధికి కార్యక్రమాలకు ఉపయోగపడతాయని అన్నారు. చిత్తూరుల
హైదరాబాద్: సినిమాల్లో అవకాశాలు కల్పిస్తామని చెప్పి తొమ్మిదవ తరగతి విద్యార్థినిపై కో డైరెక్టర్, కెమెరామెన్ లైంగిక దాడికి పాల్పడ్డారు. ఈ సంఘటన హైదరాబాద్ ల్ లోని ఫిలింనగర్ లో జరిగింది. కో
అమరావతి: ఎపిలో రైతుల పరిస్థితి దారుణంగా ఉందని మాజీ సిఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తెలిపారు. సేవ్ ఆంధ్రప్రదేశ్ అనేలా కూటమి పాలన ఉందని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ..తమ హయాంలో
ఢిల్లీ: వరుసగా రెండోరోజు ఇండిగో విమాన సర్వీసులు రద్దు చేశారు. గురువారం 170 విమాన సర్వీసులను ఇండిగో సంస్థ రద్దు చేసింది. బుధవారం కూడా 200 ఇండిగో విమాన సర్వీసులు రద్దు చేసింది సాంకేతిక లోపం కా
హైదరాబాద్: పారిశ్రామిక భూములను చౌకధరకు ప్రైవేటు వ్యక్తులకు కట్టబెడుతున్నారని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ తెలిపారు. భూముల దోపిడీ ఆర్నెల్లుగా జరుగుతుందని, పాలసీ ఇప్పుడు బయట
హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా ల్యాండ్ రికార్డ్స్ ఎడి శ్రీనివాస్ పై ఎసిబి దాడి చేసింది. ఆదాయానికి మించి ఆస్తుల కేసులో శ్రీనివాస్ ఇండ్లలో ఎసిబి సోదాలు చేపట్టింది. హైదరాబాద్, రంగారెడ్డి, మ
హైదరాబాద్: సైబర్ హ్యాకర్ల దృష్టి పోలీస్ వెబ్ సైట్లపై పడింది. మరోసారి తెలంగాణ పోలీసు వెబ్ సైట్లను సైబర్ నేరగాళ్లు హ్యాక్ చేసి రాష్ట్ర పోలీస్ సాంకేతిక విభాగానికి సవాల్ విసిరారు. అందుబా
భారత దేశంలో డిజిటల్ యుగంలో ప్రజల జీవితాలు మొబైల్ ఫోన్లతో ముడిపడి ఉన్నాయి. ప్రతి సందేశం, ప్రతి కాల్, ప్రతి లొకేషన్... ఇవన్నీ మన స్వేచ్ఛా జీవితాలలో భాగం. కానీ, నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇటీవల జా
చాలీచాలని సంపాదనతో, ఆర్థికంగా సతమతమవుతూ, బతుకుదెరువు బహు కష్టంగా మారిన నేపథ్యంలో మధ్య తరగతి జీవితాలు అల్లకల్లోల సాగరాన్ని తలపిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితులనుండి కాపాడి, ఒడ్డుకు చేర్చ
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విజయవాడలోని భవానీపురంలో హైడ్రా తరహా కూల్చివేతలు చేపట్టారు. దీంతో బాధితులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇంటి వద్ద ఆందోళన చేపట్టారు. 25 ఏళ్లుగా నివాసము
సాధారణంగానే మిలిటరీ రూల్స్ కఠినంగానే ఉంటాయి. అందులోని మాన్యువల్స్కు అధిక ప్రాధాన్యత ఉంటుంది. నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తిస్తే శిక్షలు కూడా నిర్దాక్షిణ్యంగా ఉంటాయి. దేశ భద్రతకు సంబ
మెదక్: ప్రియుడి మృతిని తట్టుకోలేక భగ్న ప్రేమికురాలు ఆత్మహత్య చేసుకున్న సంఘటన మెదక్ జిల్లా కొండపాక ప్రాంతం కుకునూరుపల్లి మండలంలో జరిగింది. కుకునూరుపల్లి మండలంలో ఓ గ్రామానికి చెందిన శ్
యంగ్ హీరో విరాట్ కర్ణ... అభిషేక్ నామా దర్శకత్వం దర్శకత్వంలో కిషోర్ అన్నపురెడ్డి, నిషిత నాగిరెడ్డి నిర్మిస్తున్న పాన్-ఇండియా ఎపిక్ మైథలాజికల్ యాక్షన్ ఎంటర్టైనర్ నాగబంధంతో అలరించబోతున
యంగ్ హీరో తిరువీర్, టాలెంటెడ్ హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ తమ తమ చిత్రాలు ‘ప్రీ వెడ్డింగ్ షో’, ‘సంక్రాంతికి వస్తున్నాం’తో బ్లాక్బస్టర్ విజయాలు అందుకున్నారు. ఇప్పుడు ఈ ఇద్దరూ కలిసి ఓ పూర్తి
గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ, బ్లాక్బస్టర్ దర్శకుడు బోయపాటి శ్రీను పవర్ఫుల్ కాంబినేషన్లో వస్తున్న డివైన్ యాక్షన్ ఎంటర్టైనర్ ’అఖండ 2: తాండ వం’. రామ్ ఆచంట, గోపీ ఆచంట ప్రతిష్టాత్మక
కోహ్లి, రుతురాజ్ సెంచరీలు వృథా మార్క్రమ్ శతకం, బ్రిట్జ్కే,బ్రెవిస్ అర్ధ సెంచరీలు భారత్పై దక్షిణాఫ్రికా అద్భుత విజయం రాయ్పూర్: భారత్తో బుధవారం రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో వన్డ
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీసత్యసాయి జిల్లా చెన్నేకొత్తపల్లి మండలంలో ఓ ఇంటర్ విద్యార్థిని వేధింపులకు గురి చేయడంతో ఆమె ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... స్ప
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్నమయ్య జిల్లాలో దారుణం వెలుగులోకి వచ్చింది. టిడిపి నేతలు దాడులకు పాల్పడుతున్నారని వైసిపి నేతలు ఆరోపణలు చేస్తున్నారు. వైసిపి బిసి విభాగం రాష్ట్ర అధి
మన తెలంగాణ/సిద్దిపేట ప్రతినిధి/హుస్నాబాద్: త్వరలోనే మరో 40 వేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ప్రకటించారు. ప్రజా పాలన - ప
న్యూఢిల్లీ: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భా రత పర్యటనకు ముందే అత్యంత పరిష్టమైన ఐదు వలయాల భద్రతను సిద్ధం చేశారు. రష్యా ప్రెసిడంట్ భద్రతా సిబ్బంది కమాండోలు, భారత జా తీయ భద్రతా గార్డ
మన తెలంగాణ/చర్ల: చత్తీస్గఢ్ రాష్ట్రంలోని దం డకారణ్యం మరోమారు కాల్పుల మోతతో దద్దరిల్లింది. బుధవారం బీజపూర్దంతెవాడ జిల్లాల స రిహద్దు, గంగులూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని కేశ్ కుతుల్ అటవ
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో రాజకీయంగా సంచలనం సృష్టిస్తున్న ఫా ర్ములా ఈ- కార్ రేసు కేసులో సీనియర్ ఐఏఎస్ అరవింద్ కుమార్ను విచారిచేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ రాష్ట్ర ప్రభు త్వ ప్ర
మన తెలంగాణ/హైదరాబాద్: జీహెచ్ఎంసీలో విలీనం అయ్యే 27 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలోని ఫైళ్లను స్వాధీనం చేసుకోవాలని ప్రభు త్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే ఫైళ్ల స్వాధీనానికి సంబ
మేషం వ్యాపార, ఉద్యోగాలు ఆశాజనకంగా సాగుతాయి. పనులు సకాలంలో పూర్తి అవుతాయి. ఆర్థిక పురోగతి సాధిస్తారు. ఆస్తి విషయంలో నూతన ఒప్పందాలు చేసుకుంటారు. ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారిస్తారు. పా
సంగారెడ్డి ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం సృష్టించిం ది. మొదటి సంవత్సరం విద్యార్థి ప్రతి చంద్రను సీనియర్లు ర్యాగింగ్ చేశారు. విషయాన్ని అతని సోదరుడికి తెలపడంతో, ర్యాగింగ్ ఎ
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెం ట్, మాజీ మంత్రి కేటీఆర్తో మారిషస్ దేశ విదేశాంగ, ప్రాంతీయ సమైక్యత, అంతర్జాతీ య వాణిజ్య శాఖ స హాయ మంత్రి హంబైరాజన్ నర్సింఘెన్ స మావేశమయ్యారు. హైదరాబాద్లోని
ఎల్ఐసి (లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్) రెండు కొత్త పాలసీలను ప్రారంభించింది. ఎల్ఐసి సిఇఒ, ఎండి ఆర్.దొరైస్వామి ఎల్ఐసి ప్రొటెక్షన్ ప్లస్ (ప్లాన్ 886), బీమా కవచ్ (887) ప్లాన్లను లాంచ్ చేశారు. ప్ర
సౌతాఫ్రికాతో జరిగే ఐదు మ్యాచ్ల టి20 సిరీస్లో పాల్గొనే భారత జట్టును బుధవారం సెలెక్టర్లు ప్రకటించారు. ఇరు జట్ల మధ్య తొలి టి20 డిసెంబర్ 9న కటక్లో జరుగనుంది. వన్డే సిరీస్కు దూరంగా ఉన్న శ
‘నా నేతృత్వంలో పదేండ్లు కాంగ్రెస్ అధికారంలో ఉంటుంది..’ అని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి పునరుద్ఘాటించారు. గ్లోబల్ సమ్మిట్కు ప్రధాని నరేంద్ర మోడీ, పార్టీ అగ్రనేతలు ఖర్గే, రాహుల్ గాంధీ, క
పంచాయితీ ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తూ సీఎం రేవంత్ రెడ్డి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ఎన్నికల అధికారులకు లేఖ రాశారు. దానిని ఆపాలని లేఖలో పే
నగరంలోని చాంద్రాయణగుట్ట ప్రాంతంలో చోటు చేసుకున్న అనుమానాస్పద మరణాలు కలకలం రేపాయి. స్థానికంగా తీవ్ర భయాందోళనలకు దారితీశాయి. ఓ ఆటోలో ఇద్దరు యువకుల మృతదేహాలు లభ్యం కావడంతో హత్య? ఆత్మహ
ఇండిగో విమానయాన సంస్థ తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. దేశీయ విమాన ప్రయాణికులలో ఎక్కువమంది పర్యటించే ఇండిగో విమానాలు సిబ్బంది కొరత కారణంగా చాలా ఆలస్యంగా వడుస్తున్నాయి. ఫలితంగా రోజూ
పొగాకు, పొగాకు సంబంధిత ఉత్పత్తులపై ఎక్సైజ్ సుంకం విధించే బిల్లును లోక్ సభ బుధవారం నాడు ఆమోదించింది. సెంట్రల్ ఎక్సైజ్ (సవరణ)బిల్లు, 2025 ను మూజువాణి ఓటుతో సభ ఆమోదించింది. ఈ బిల్లు వల్ల జిఎస్ట
“శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ నుండి రాబోయే సినిమాల గురించి ఈ మధ్య రకరకాల పుకార్లు వినిపిస్తున్నాయి. ఇవన్నీ పూర్తిగా నిరాధారమైనవని, వాటిలో నిజం లేదని మేము తెలియజేస్తున్నాము”అని అన్నార
వెస్టిండీస్తో జరుగుతున్న తొలి టెస్టులో ఆతిథ్య న్యూజిలాండ్ టీమ్ పైచేయి సాధించింది. బుధవారం రెండో రోజు న్యూజిలాండ్ మొదటి ఇన్నింగ్స్లో 231 పరుగులకు ఆలౌటైంది. తర్వాత తొలి ఇన్నింగ్స్ చే
న్యూఢిల్లీ: మరో హీరోయిన్ పెళ్లీ పీటలెక్కబోతోంది. బాలీవుడ్ హాట్ బ్యూటీ కృతి సనన్ సోదరి నూపుర్ సనన్ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది. సింగర్ స్టెబిన్ బెన్ను నూపుర్ వచ్చే ఏ
గృహ రుణ మోసం కేసులో నాంపల్లి కోర్టు ఇద్దరు దంపతులకు ఏడు సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించింది. దీనికి సంబంధించిన వివరాలు సిఐడి డిజి చారుసిన్హా బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. బ్యాంకులో
19 దేశాల ఇమిగ్రేషన్ దరఖాస్తులను అమెరికా ట్రంప్ అధికార యంత్రాంగం నిలిపివేసింది. ఈ దేశాలు ట్రంప్ విధించిన ట్రావెల్ బ్యాన్ జాబితాలో ఉన్నాయి. దీని మేరకు ఆయా దేశాల గ్రీన్ కార్డుల ఇతరత్రా వీస
మంచిర్యాల జిల్లా, జైపూర్ మండలం, పెగడపల్లి అటవీ సెక్షన్ పరిధిలోని పెగడపల్లి, గంగిపల్లి, నర్సింగాపూర్, మద్దులపల్లి, కుందారం గ్రామాల సమీప అటవీ ప్రాంతాల్లో పెద్దపులి సంచరిస్తోందని అటవీ శ
రోడ్డు ప్రమాదంలో ముగ్గురు యువకులు దుర్మరణం పాలైన హృదయ విదారక ఘటన ఖమ్మం జిల్లా, సత్తుపల్లి సమీపంలోని కిష్టారం వద్ద జాతీయ రహదారిపై బుధవారం ఉదయం చోటు చేసుకుంది. పోలీసులు కథనం ప్రకారం..ఐదు
రాయ్పూర్: దక్షిణాఫ్రికాతో జరగనున్న ఐదు మ్యాచ్ల T20I సిరీస్ కోసం బిసిసిఐ భారత జట్టును ప్రకటించింది. బుధవారం సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలోని 15 మంది సభ్యుల జట్టును ఎంపిక చేసింది. 2025 ఆసియా కప్
ప్రధాని నరేంద్ర మోడీతో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి భేటీ అయ్యారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న సిఎం రేవంత్రెడ్డి బుధవారం ఉదయం డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్కతో కలిసి ప్రధానిని కలిశారు. ప్రస్తుత
ఛత్తీస్ ఘడ్ లోని బీజాపూర్ జిల్లాలో ఎన్కౌంటర్ కొనసాగుతోంది. భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య భీకర ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఎదురుకాల్పుల్లో 12 మంది మావోయిస్టు మృతి చెందగా.. మరో
కరీంనగర్: హుస్నాబాద్ ప్రాంతానికి ఒక ప్రత్యేకత ఉందని.. సర్దార్ సర్వాయి పాపన్న నేతృత్వంలో బహుజన రాజ్యానికి పునాదులు వేసిన గడ్డ ఇది అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. బుధవారం హుస్నాబా
రాయ్ పూర్ స్టేడియం వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో వన్డేలో టీమిండియా భారీ స్కోరు సాధించింది. విరాట్ కోహ్లీ(102), రుతురాజ్ గైక్వాడ్(105)లు అద్భుత సెంచరీలతో చెలరేగారు. తర్వాత కెప్టె
హైదరాబాద్: క్షేత్ర స్థాయిలో పరిశీలన చేయకుండానే హిల్ట్ పాలసీ తీసుకువచ్చారని బిజెపి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. పారిశ్రామిక వాడలో పనిచేస్తున్నవారితో చర్చించి నిర్ణయాలు తీసుకో
పెద్దేముల్: రాష్ట్రవ్యాప్తంగా గ్రామాల్లో పంచాయతీ ఎన్నికల సందడి నెలకొంది. గ్రామాల్లో సర్పంచ్ అభ్యర్థులు తమ నామినేషన్స్ వేయడంలో బిజీ బిజీగా ఉన్నారు. ఇప్పటికే తొలి విడత నామినేషన్లు పూర్
హైదరాబాద్: భూభారతిలో నియమ నిబంధనలు కఠినతరం చేశామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. భయంకరమైన ధరణిని బంగాళఖాతంలో వేస్తామని గతంలో చెప్పామని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో
భద్రాద్రి కొత్తగూడెం రైల్వే స్టేషన్లో నాటు బాంబులు కలకలం సృష్టించాయి. రైల్వే స్టేషన్లో అనుమానాస్పదంగా పడి ఉన్న సంచులను రైల్వే పారిశుద్ధ్య సిబ్బంది చెత్తకుప్పలో పడేసింది. అయితే, చెత
ఛత్తీస్ఘడ్ లో మరోసారి భద్రతా దళాలు, మావోయిస్టుల మద్య భారీ ఎన్కౌంటర్ చోటుచేసుకుంది. బుధవారం బీజాపూర్ జిల్లాలో స్థానిక పోలీసులతో కలిసి భద్రతా బలగాలు సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు. ఈ క్రమం
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో మరోసారి బాంబు బెదిరింపులు కలకలం రేపాయి. బుధవారం ఢిల్లీ విశ్వవిద్యాలయ కళాశాలలకు ఇమెయిల్ ద్వారా బాంబు బెదిరింపులు రావడంతో భయాందోళన పరిస్థితులు నెలకొన్
మరోసారి బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. ఇటీవల పసిడి, వెండి ధరలు తగ్గినట్లే తగ్గి మళ్లీ దూసుకుపోతున్నాయి. బంగారం ధరలు ఆల్ టైమ్ రికార్డు ధరలకు చేరుకుంటున్నాయి. బుధవారం హైదరాబాద్ మార్క
అమరావతి: ఎపి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ను బర్తరఫ్ చేయాలని సిపిఐ నేత నారాయణ డిమాండ్ చేశారు. కోనసీమలోని కొబ్బరి చెట్లు ఎండిపోవడానికి కారణం తెలంగాణ ప్రజల దిష్టి అని పవన్ చేసిన వ్యాఖ్యలప
హీరోయిన్ సమంత తన ప్రియుడు, డైరెక్టర్ రాజ్ నిడిమోరును పెళ్లి చేసుకుని కొత్త జీవితాన్ని ప్రారంభించింది. పెళ్లి అనంతరం సమంతకు అత్తింటివారు గ్రాండ్ వెల్ కమ్ చెప్పారు. ఈ సందర్భంగా సమంతను తమ
ఎల్బి నగర్: రంగారెడ్డి జిల్లా ఎల్బి నగర్ పోలీస్ స్టేషన్లో ఎస్ఐ సంజయ్ సావంత్(58) మృతిచెందాడు. పంచాయతీ ఎన్నికల సందర్భంగా ఆయన గత రాత్రి పోలీస్ స్టేషన్లో నిద్రించాడు. సంజయ్కు గుండెపోటు
హైదరాబాద్: జాతీయ స్థాయిలో ప్రతిపక్షంగా కాంగ్రెస్ పార్టీ విఫలం అయిందని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ తెలిపారు. బిజెపికి ప్రత్యామ్నాయం దేశానికి అందించలేకపోయిందని అన్నారు. శ
జడ్చర్ల: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పై జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ ఇప్పటి వరకు ఎందుకు క్షమాపణ చెప్పలేదని నిలదీశారు. తెలంగాణ ప
హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా హయత్నగర్లో మూగ బాలుడు ప్రేమ్చంద్పై మంగళవారం వీధి కుక్కలు దాడిచేసి తీవ్రంగా గాయపరిచిన సంఘటనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. ఢిల్లీలో ఉన్న ము
హైదరాబాద్: హుస్నాబాద్ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుధవారం పర్యటించనున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు , ఎమ్మెల్యేలు , ఎమ్మెల్సీలు ,కార్పొరేషన్ చైర్మన్లు , డిసిసి అధ్యక్షులు ,
ఒకటి కాదు ఎందుకంటే హెచ్ఐవి అనేది హ్యూమన్ ఇమినో డెఫిషియన్సీ వైరస్ అనే వైరస్ వల్ల వచ్చే ఒక వ్యాధి.. ఇది అసురక్షిత లైంగిక సంపర్కం వల్ల కానీ లేక సక్రమ మార్గంలో ప్రికాషన్స్ లేకుండా రక్తం మార్
హైదరబాద్: రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండలం మక్తమాదారం శివారులో అగ్నిప్రమాదం జరిగింది. బుధవారం ఉదయం నడుస్తున్న కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగి పూర్తిగా దగ్ధమైంది. కారులో ప్రయాణిస్తున్
హైదరాబాద్: పాత బస్తీ చాంద్రాయణ గుట్టలో ఇద్దరు యువకుల మృతదేహాలు కనిపించిన సంఘటన కలకలంరేపింది. ఫ్లైఓవర్ కింద ఆటోలో ఇద్దరు యువకుల మృతదేహాలు కనిపించడంతో స్థానికులు పోలీసులక సమాచారం ఇచ్చా
గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ జూనియర్ విద్యార్థిపై 20 మంది సీనియర్ల సామూహిక దాడి. ఏడుగురు విద్యార్థులను సస్పెండ్ చేసిన ప్రిన్సిపల్ భువనగిరి ప్రతినిధి: యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మం
జైశ్నవ్ ప్రొడక్షన్, మహాతేజ క్రియేషన్స్ బ్యానర్పై మొగుళ్ళ చంద్రశేఖర్ నిర్మాణంలో. .. క్రికెట్ నేపధ్యంలో కామెడీ ప్రధాన అంశంగా సుడిగాలి సుధీర్, దివ్యభారతి ప్రధాన పాత్రధారులుగా రూపొందిన మ
యంగ్ హీరో రోషన్ కనకాల తన రెండవ చిత్రం మోగ్లీ 2025లో పూర్తిగా డిఫరెంట్ అవతార్లో కనిపించనున్నారు. జాతీయ అవార్డు గ్రహీత సందీప్ రాజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని పీపుల్ మీడి యా ఫ్యాక్ట
యంగ్ హీరో శ్రీనందు తన తాజా మూవీ ’సైక్ సిద్ధార్థ’కు రానా దగ్గుబాటి స్పిరిట్ మీడియా సహకారంతో వస్తున్నారు. ఈ చిత్రానికి వరుణ్ రెడ్డి దర్శకత్వం వహించారు. స్పిరిట్ మీడియా, నందునెస్ కీప్ రోల
హైదరాబాద్: టీమిండియా బ్యాట్స్మెన్ రోహిత్ శర్మ ఆడితే వార్ వన్ సైడ్ అవుతోంది. ఇప్పటికే రోహిత్ శర్మ వన్డేలలో మూడు డబుల్ సెంచరీలు రికార్డు సృష్టించారు. వన్డేలలో అత్యధిక (264) పరుగులు చేసి రిక
నేరడిగొండ: ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలంలో బుధవారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... దూదిగామ శివారులో డిసిఎం, ట్రావెల్స్ బస్సు ఎదురెదురుగా ఢీకొ
అమరావతి: జనసేన అధినేత, ఉప ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ మాటలను వక్రీకరించవద్దని జనసేన పార్టీ పత్రికా ప్రకటన విడుదల చేసింది. తెలంగాణపై పవన్ చేసిన వ్యాఖ్యలను వక్రీకరించొద్దు అంటూ జనసేన పార
ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని లేటెస్ట్ బా ్లక్బస్టర్ ’ఆంధ్ర కింగ్ తాలూకా’. పాన్ ఇండియా నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మే కర్స్ నిర్మించిన ఈ చిత్రానికి మహేశ్ బాబు. పి దర్శకత్వం వహించారు. భా
మలక్పేట: హైదరాబాద్లోని మలక్పేట చౌరస్తాలో మంగళవారం రాత్రి 11 గంటల సమయంలో టిప్పర్ లారీ బీభత్సం సృష్టించింది. టివి టవర్స్ సమీపంలో టిప్పర్ లారీ అదుపుతప్పి మరో లారీ, బస్సు ఢీకొట్టింది. అనం
రాయ్పూర్: సౌతాఫ్రికాతో బుధవారం జరిగే రెండో వన్డే మ్యాచ్కు ఆతిథ్య టీమిండియా సమరోత్సాహంతో సిద్ధమైంది. రాయ్పూర్ వేదికగా ఈ మ్యాచ్ జరుగనుంది. రాంచిలో జరిగిన మొదటి వన్డేలో అద్భుత విజయం స
రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న పంచాయతీ ఎన్నికల్లో అభ్యర్థుల పోకడలు శ్రుతి మించుతున్నాయి. ఎంఎల్ఎ, ఎంపి పదవులకోసం అభ్యర్థులు ఎంతకైనా తెగించడం, కోట్లలో ఖర్చు చేయడం చూశాం. కానీ, ఒక గ్రామ
బెంగళూరు: కర్ణాటక మాజీ సిఎం, బీజేపీ సీనియర్ నేత బిఎస్యడ్యూరప్పకు సుప్రీం కోర్టు ఊరటనిచ్చింది.న ఆయనపై దాఖలైన పోక్సో కేసు విచారణపై స్టే విధించింది. పోక్సో చట్టం కింద చార్జిషీట్ను ట్రయల
మన తెలంగాణ/మెదక్ జిల్లా ప్రతినిది: జిల్లా వ్యాప్తంగా జరుగుతున్న పంచాయతీ ఎన్నికలకుగాను మూడవ విడతలో బాగంగా నర్సాపూర్, చిలిపిచేడ్, కౌడిపల్లి, కొల్చారం, శివంపేట్, వెల్దుర్తి, మాసాయిపేట్ మం
చాలా కాలంగా పెండింగ్లో ఉన్న కార్మిక చట్టాలను క్రోడీకరిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్య స్వాతంత్య్రం తర్వాత భారతదేశ కార్మిక చట్టాలలో తీసుకొచ్చిన అతిపెద్ద సవరణ. ఇప్పటికే ఉన్న 29 చట
మన తెలంగాణ/ఖమ్మం బ్యూరో/కొత్తగూడెం: ప దేళ్ల పాటు ప్రజలు అండగా నిలబడితే రాష్ట్రాన్ని దే శంలో నెంబర్ వన్ స్థానంలో నిలబెడతానని ము ఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రకటించారు. భారతదేశ తొలి ప్రధానమ
నేడు శాస్త్ర సాంకేతికతతో ప్రపంచం దూసుకుపోతున్నది. భారతదేశం కూడా ఆధునిక వైజ్ఞానిక ఆవిష్కరణలతో ముందుకు వెళ్తున్నది. మరోవైపు మూఢ నమ్మకాలు మనల్ని అథఃపాతాళానికి నెట్టుతున్నాయి. మరి ఈ మూఢ
రాజకీయ ప్రాతినిధ్యం అనేది ప్రజాస్వామ్యంలో ప్రతి పౌరుడికీ సమాన హక్కుగా ఉండాలి. అయితే దీన్ని సాకారంగా అమలు చేయడంలో మన సమాజం ఇంకా అనేక వర్గాలకు ముఖ్యంగా వికలాంగులకు పూర్తి న్యాయం చేయలేక
న్యూఢిల్లీ: ఎన్నికల సంస్కరణలపై డిసెంబర్ 9న పార్లమెంటులో విసృ్తత స్థాయి చర్చ నిర్వహించడానికి కేంద్రం సిద్ధంగా ఉందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. పార్లమెంటు శీతాకాల సమావేశాల సందర్భంగా 12 ర
మన తెలంగాణ/హైదరాబాద్: పంచాయతీ ఎ న్నికల రెండో దశ సంబంధించి నామినేషన్ల గ డువు సోమవారం సాయంత్రం ముగిసింది. నా మినేషన్ల దాఖలు చివరి రోజు మంచిరోజు కావడంతో అభ్యర్థులు భారీ ఎత్తున నామినేషన్లు
మన తెలంగాణ/హైదరాబాద్ : హైదరాబాద్ మహానగర పరిధిలోని 5లక్షల కోట్ల విలువైన పారిశ్రామిక భూములను హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీ(హిల్ట్) పేరుతో ప్రైవేట్ వ్యక్తులకు క
డాలర్తో పోలిస్తే రూపాయి 89.95కి పతనం న్యూఢిల్లీ : అమెరికా డాలర్తో పోలిస్తే భారత కరెన్సీ రూపాయి ఆల్టైమ్ కనిష్టానికి పడిపోయింది. మంగళవారం నాడు డాలర్తో పోలిస్తే రూపాయి 42 పైసలు క్షీణించి 89
