మనతెలంగాణ/హైదరాబాద్: లిక్కర్ గురించి మాట్లాడే హక్కు కెటిఆర్కు లేదని వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజు పేర్కొన్నారు. గురువారం ఆయన గాంధీభవన్లో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ కెసిఆర్
అసలు రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఉందా? లేదా..? గోవుల రక్షణకు కొత్త పాలసీ తెస్తామన్న ప్రభుత్వం గోవులను కోసేవాళ్లకు ఇప్పుడు గన్ లైసెన్సులు ఇస్తున్నారా? తెలంగాణలో గోవధ నిషేధ చట్టం తీసుకురావా
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో పదో తరగతి వార్షిక పరీక్ష ఫీజు చెల్లింపు తేదీలను ప్రభుత్వ పరీక్ష విభాగం ప్రకటించింది. ఎలాంటి ఆలస్య రుసుం లేకుండా ఈనెల 30వ తేదీ నుంచి నవంబర్ 13 లోపు విద్యార్
బిఆర్ఎస్ ఓర్వలేక దుష్ప్రచారం బిజెపికి బి టీంగా బిఆర్ఎస్ పని చేస్తోంది బిఆర్ఎస్కు ఓటమి తథ్యం మంత్రి సీతక్క వెల్లడి మన తెలంగాణ/హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో ప్రజా స్ప
హైదరాబాద్: తెలంగాణలో నడుస్తుంది ఇందిరమ్మ రాజ్యం కాదని.. మాఫియా రాజ్యమని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సిఎం ఇల్లు సెటిల్మెంట్లకు కేంద్రంగా మారిపోయింద
గ్రూప్-1 నియామకాల్లో అన్యాయం.. టిజిపిఎస్సిపై సుప్రీంకోర్టుకు కవిత లేఖ గ్రూప్-1 నియామకాల్లో టిజిపిఎస్సి 371డి ఆర్టికల్ను తుంగలో తొక్కింది రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడి తెలంగాణ అభ్యర్థుల
నిజాయితీ, నిబద్ధత, క్రమశిక్షణతో పనిచేయండి రిజిస్ట్రేషన్ శాఖలో కొత్తగా చేరిన సబ్ రిజిస్ట్రార్లకు రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సూచన
మన తెలంగాణ / హైదరాబాద్ : పదవీ విరమణ పొందిన ప్రభుత్వ ఉద్యోగుల బకాయిలను విడుదల చేయాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎంఎల్ఎ కూనంనేని సాంబశివరావు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన గురువారం ముఖ్యమంత్
నవీ ముంబై: ఐసిసి మహిళల వన్డే ప్రపంచకప్లో భాగంగా న్యూజిలాండ్తో జరుగుతున్న కీలక పోరులో భారత ఓపెనర్లు స్మృతి మంధన, ప్రతీకా రావల్లు సెంచరీలతో కదం తొక్కారు. ఈ మ్యాచ్లో న్యూజిలాండ్ టాస్
మన తెలంగాణ/హైదరాబాద్ : ఎపిలో తీవ్ర కలకలం రేపిన తుని రేప్ కేసు ఘటనలో నిందితుడైన 63 ఏళ్ల తాటిక నారాయణ రావు చెరువులో శవమై కనిపించారు. గజ ఈతగాళ్లు గాలించి ఆయన మృతదేహాన్ని గురువారం ఉదయం బయటికి
పాట్నా : బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు ఇండియా కూటమి తరఫున ఆర్జేడి నేత తేజస్వీ యాదవ్ పేరు ప్రకటించారు. గురువారం ఇండియా కూటమికి చెందిన అగ్రనేతల భేటీ తరువాత తేజస్వీ తమ కూటమి అభ్యర్థి అనే విషయా
వాషింగ్టన్: భారతదేశం ఈ ఏడాది చివరికి రష్యా నుంచి చమురును పూర్తి స్థాయిలో కొనుగోలు చేయదని అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ చెప్పారు. భారత్ వైఖరిలో మార్పు వచ్చింది. రష్యా చమురు దిగుమతు
హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరుగుతోంది. ఈ సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇద్దరు పిల్లల నిబంధన రద్దు చేస్తూ మంత్రివర్గం నిర్ణయం తీసు
రిషబ్ శెట్టి హీరోగా, స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘కాంతార : ఛాప్టర్ 1’. 2022లో వచ్చిన ‘కాంతార’ సినిమాకు ఇది ప్రీక్వెల్. 16వ శతాబ్ధం బ్యాక్డ్రాప్లో ఈ సినిమాను తెరకెక్కించారు. అక్టోబర
నవీ ముంబై: ఐసిసి మహిళల వన్డే ప్రపంచకప్లో భారత మహిళ జట్టు, న్యూజిలాండ్తో తలపడుతోంది. ఈ మ్యాచ్ భారత్కు ఎంతో కీలకం. ఈ మ్యాచ్లో గెలిస్తేనే.. భారత్ సెమీఫైనల్కి వెళ్లే మార్గం సులభమవుతుంది
అడిలైడ్: మూడు వన్డేల సిరీస్లో భాగంగా భారత్తో అడిలైడ్ ఓవెల్ వేదికగా జరిగిన రెండో వన్డేలో ఆస్ట్రేలియా విజయం సాధించింది. దీంతో సిరీస్ని 2-0 తేడాతో కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్లో తొలుత బ్యా
హైదరాబాద్: రాష్ట్రాన్ని గ్లోబల్ లైఫ్ సైన్సెస్ హబ్ గా మార్చడమే ప్రభుత్వ లక్ష్యం అని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. త్వరలో నూతన లైఫ్ సైన్సెస్ పాలసీ తీసుకురాబోతున్నామని అన్నారు. శ్రీధర్ బా
అడిలైడ్: మూడు వన్డేల సిరీస్లో భాగంగా అడిలైడ్ ఓవల్లో భారత్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న రెండో వన్డే టెన్షన్.. టెన్షన్గా సాగుతోంది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇండియా 50 ఓవర్లలో 9 వ
హైదరాబాద్: గోరక్ష చేస్తున్న సోనూ సింగ్ అలియాస్ ప్రశాంత్ సింగ్ పై కాల్పులు జరపడం బాధాకరం అని బిజెపి కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ తెలిపారు. ఓట్లు, డబ్బుల కోసమో ప్రశాంత్ సింగ్ ఇలా చేశారన
అడిలైడ్: ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో వన్డేలో టీం ఇండియా ఓపెనర్ రోహిత్ శర్మ గట్టిగా కమ్బ్యాక్ ఇచ్చాడు. తొలి వన్డేలో స్వల్పస్కోర్కే పరిమితమైన రోహిత్.. రెండో వన్డేలో చెలరేగిపోయాడు. త
హైదరాబాద్: మైనార్టీ మంత్రి లేని ఏకైక కేబినెట్ సిఎం రేవంత్ రెడ్డిదే అని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ముస్లింలకు అన్యాయం చేస్తోందని అన్నారు. ఈ స
హైదరాబాద్: మెగాస్టార్ చిరంజీవి, సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడితో సినిమా చేస్తున్న విషయం తెలిసందే. ‘మన శంకరవరప్రసాద్ గారు’ అనేది ఈ సినిమా టైటిల్. నయనతార ఇందులో హీరోయిన్గా నటిస్
అమరావతి: తిరుపతి జిల్లా పెళ్లకూరు మండలం పెన్నెపలి వద్ద హైవేపై బస్సులో అగ్నిప్రమాదం జరిగింది. ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ప్రైవేటు బస్సులో 35 మంది పెళ్లి బృందం నెల్లూరు నుంచి బెంగళూరు
హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా నాగార్జునసాగర్ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. బైకును ట్రాక్టర్ ఢీకొనడంతో ఇద్దరు బాలురు మృతి చెందారు. తండ్రికి, మరో బాలుడుకి గాయాలయ్యాయి. క్షతగాత్రులను
అమరావతి: కాకినాడజిల్లా తుని పట్టణంలో విషాదం చోటు చేసుకుంది. మనవరాలి వయసున్న బాలికను గురుకుల పాఠశాల నుంచి తీసుకు వచ్చి తాటిక నారాయణరావు(62) అత్యాచారానికి ఒడిగట్టాడు. బాలికపై అత్యాచారం కే
టీమిండియా ఆస్ట్రేలియా మధ్య అడిలైడ్ వేదికగా జరుగుతున్న రెండో వన్డే లో పిచ్ బౌలింగ్ కు అనుకూలంగా ఉండటంతో భారత బ్యాటర్లు ఆచితూచి ఆడుతున్నారు. ఆసీస్ స్పిన్నర్లను బరిలోకి దింపిన సరే భార
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ టీ మండలంలో మేడిపల్లి గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. గ్రామస్థులకు మంజూరు అయిన ఇందిరమ్మ ఇండ్లకు అధికారులు ముగ్గు వేసేందుకు గ్రామానికి వచ్చారు. అయితే
సుమారు అరవై ఏళ్ల క్రితం మన దేశంలో రాజుకున్న నక్సలైట్ల పోరాటానికి తుది ఘడియలను కేంద్ర ప్రభుత్వం రచిస్తున్న దాఖలాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇటీవలి మావోయిస్టుల వరుస లొంగుబాట్లు దీని
కొత్తగూడెంలోని రైల్వే అండర్ బ్రిడ్జి ప్రమాదాలకు కేరాఫ్ అడ్రస్ గా మారుతుంది. ముఖ్యంగా భారీ వర్షాలు కురిసినప్పుడు వరద నీరు చేరడం వల్ల, రోడ్డుపై గుంతలు పడటం వల్ల, మరియు సిమెంట్ రోడ్డు నుం
టీమిండియా ఆస్ట్రేలియా మధ్య అడిలైడ్ వేదికగా రెండో వన్డే జరుగుతోంది. రెండో వన్డేలోనూ ఆస్ట్రేలియా టాస్ గెలిచింది. టాస్ గెలిచిన కెప్టెన్ మిచెల్ మార్ష్ బౌలింగ్ ఎంచుకున్నాడు. పెర్త్ లో గెలు
సిద్దూ జొన్నలగడ్డ ప్రధాన పాత్రలో వచ్చిన 'తెలుసు కదా ' సినిమా సక్సెస్ మీట్ లో నిర్మాతలు బండ్ల గణేష్ , ఎస్ కెఎస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా బండ్ల గణేష్ మాట్లాడాతూ.. తాన్ ఎన్నో బ్లాక్ బస్టర్ సి
సెవెన్ హిల్స్ ప్రొడక్షన్స్ బ్యానర్పై బట్టలరామస్వామి బయోపిక్, కాఫీ విత్ ఏ కిల్లర్, సోలోబాయ్ సినిమాలను నిర్మించిన ప్యాషనేట్ ప్రొడ్యూసర్ సెవెన్ హిల్స్ సతీష్ తన పుట్టినరోజు(అక్టోబర్ 23) స
సెల్ టవర్ పై నుంచి దూకి యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఆంద్రప్రదేశ్ లోని కోనరావుపేట మండలం మామిడిపల్లి గ్రామంలో బుధవారం రాత్రి చోటుచేసుకుంది. వివరాలలోకి వెళితే.. స్థానికులు, పోలీసులు
పుష్ప మణిరెడ్డి సమర్పణలో భావప్రీత ప్రొడక్షన్స్ బ్యానర్ మీద అనీష్ హీరోగా స్వీయ దర్శకత్వంలో రానున్న ‘లవ్ ఓటీపీ’ చిత్రాన్ని విజయ్ ఎం రెడ్డి నిర్మించారు. ఈ చిత్రంలో రాజీవ్ కనకాల ప్రధాన పా
దేశ రాజధాని ఢిల్లీలోని రోహిణి ప్రాంతంలో బుధవారం అర్ధరాత్రి భారీ ఎన్ కౌంటర్ జరిగింది. ఈ ఎన్ కౌంటర్ లో బిహర్ కు చెందిన నలుగురు సిగ్మా గ్యాంగ్ సభ్యులు మరణించారు. గత కొంతకాలంగా ఈ గ్యాంగ్ బిహ
‘మాస్ జాతర’ చిత్రం నుండి ఇప్పటికే విడుదలైన తు మేరా లవర్, ఓలే ఓలే, హుడియో హుడియో గీతాలు శ్రోతలను విశేషంగా ఆకట్టుకొని, సామాజిక మాధ్యమాల్లో ఉర్రూతలూగించాయి. తాజాగా చిత్ర బృందం, నాలుగో గీతంగ
ఇకామర్స్ దిగ్గజం అమెజాన్ ఉద్యోగులకు పెద్ద షాక్ ఇచ్చింది. 2030 సంవత్సరం నాటికి కంపెనీ తన కేంద్రాల్లో సుమారు 6 లక్షల మంది ఉ ద్యోగులను రోబోలతో భర్తీ చేయాలని యోచిస్తోంది. న్యూయార్క్ టైమ్స్ నివ
నవీ ముంబై: మహిళల వన్డే ప్రపంచకప్లో భాగంగా గురువారం జరిగే కీలక మ్యాచ్లో న్యూజిలాండ్తో ఆతిథ్య టీమిండియా తలపడనుంది. సెమీ ఫైనల్ అవకాశాలను సజీవంగా ఉంచుకోవాలంటే ఈ మ్యాచ్లో కచ్చితంగా గె
వాషింగ్టన్ : భారతదేశం అమెరికా చాలా కాలంగా చర్చలలో ఉన్న వాణిజ్య ఒప్పందం కుదుర్చుకునేందుకు చేరువలో ఉన్నాయి. ఈ ఒప్పందం కుదిరితే భారత దిగుమతులపై అమెరికా విధించిన 50 శాతం సుంకాలు 15 లేదా 16 శాతా
వంశపారంపర్య రాజకీయాలు ప్రజాస్వామ్య మూలాలను తుప్పు పట్టిస్తాయని రాజకీయ పార్టీల అగ్రనాయకులు పదేపదే చెబుతుంటారు. కానీ బీహార్లో చాలా ప్రధాన పార్టీలు తమ సీనియర్ నాయకులకు చెందిన రక్తసంబ
లడఖ్ ప్రజలు సెప్టెంబర్ 24ను మరచిపోలేరు. ఆగ్రహోదగ్రులైన జనరేషన్ జెడ్ యువకులు స్థానిక బిజెపి కార్యాలయాన్ని దగ్ధం చేస్తున్నప్పుడు పోలీసులు జరిపిన కాల్పులలో మాజీ సైనికుడితో పాటు నలుగురు
మనతెలంగాణ/హైదరాబాద్ : మంత్రివర్గం నేడు మరోసారి సమావేశం కానుంది. గురువారం మధ్యాహ్నం 3 గంటలకు సచివాలయంలో సిఎం రేవంత్ అధ్యక్షతన ఈ భేటీ జరుగనుంది. బిసి రిజర్వేషన్ల విషయంలో హైకోర్టు, సుప్రీం
వచ్చే పదేళ్లదాకా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయబోను అని టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి పేర్కొనడం ఉమ్మడి మెదక్ జిల్లాతోపాటు, రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఏటా ద
అడిలైడ్: ఆస్ట్రేలియాతో గురువారం జరిగే రెండో వన్డే టీమిండియాకు సవాల్గా మారింది. సిరీస్ అవకాశాలను సజీవంగా ఉంచుకోవాలంటే ఈ మ్యాచ్లో కచ్చితంగా గెలవాల్సిన పరిస్థితి భారత్కు నెలకొంది. ఇక
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న ఉస్మానియా నూతన ఆసుపత్రి నిర్మాణం రెండేళ్లలో పూర్తి చేయాలని సిఎం రేవంత్రెడ్డి అధికారులను ఆదేశించారు. ఉస్మానియా
మన తెలంగాణ / హైదరాబాద్ : తెలంగాణలో ని విద్యుత్ పంపిణీ సం స్థలు మరో కీలక నిర్ణ యం తీసుకున్నాయి. రాష్ట్ర పవర్ కార్పొరేషన్ల లో రానున్న 6 నెలలపా టు సమ్మెలను నిషేధి స్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జా
మన తెలంగాణ/హైదరాబాద్ : పట్టణాల్లోని పేదలకు జి ప్లస్ 1 తరహాలో ఇందిరమ్మ ఇండ్లు క ట్టుకునే అవకాశం కల్పించనున్నట్లు రాష్ట్ర రెవెన్యూ గృహా ని ర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెల
మన తెలంగాణ / హైదరాబాద్ : దేశంలోనే పారిశ్రామికాభివృద్ధిలో ఇతర రాష్ట్రాలకు రోల్ మో డల్గా నిలుస్తున్న తెలంగాణలో మరిన్ని పెట్టుబడులు పెట్టాలని ఆస్ట్రేలియా ప్రధాన కేంద్రంగా కార్యకలాపాలన
మేషం - ముఖ్యమైన కార్యక్రమాలు పూర్తవుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. సన్నిహితులు స్నేహితులతో కలిసి ఆనందంగా కాలం గడుపుతారు. ప్రయాణాలు లాభిస్తాయి. వృషభం - పనులలో విజయం సాధిస్
ఓఆర్ఆర్ బౌండరీ, మూసీనది వెడల్పును.. ఆదిత్య భూమి సరిహద్దును.. నిర్ధారించండి బఫర్ జోన్లో నిర్మాణాలు వస్తున్నాయి నాలా ఏర్పాటు చేయకుండానే కట్టడాలు లేఖలో వివరించిన కమిషనర్ రంగనాథ్ మనతెలం
మన తెలంగాణ/విద్యానగర్: బలహీన వర్గాలకు 42 శాతం రిజర్వేషన్లు చట్టపరంగానే ఇవ్వాలని బిసి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు అర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. రాజకీయ పార్టీలు ఇచ్చే కోట
పాట్నా: బీహార్ ఎన్నికల్లో మహిళా ఓటర్లను ఆకట్టుకునేందుకు ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ కీలక హామీ ప్రకటించారు. ఇండియా కూటమి అధికారం లోకి వస్తే జీవికా దీదీ కమ్యూనిటీ మొబిలైజర్లకు నెలకు రూ. 30 వ
రెబల్ ఫ్యాన్స్కు దీపావళితో పాటు వచ్చే పండుగ రెబల్ స్టార్ ప్రభాస్ బర్త్ డే. గురువారం ఆయన పుట్టిరోజును ఘనంగా సెలబ్రేట్ చేస్తుంటారు ఫ్యాన్స్. ప్రభాస్ బర్త్ డే ఇప్పుడు పాన్ ఇండియా స్థాయిల
గ్రామీణ ప్రాంత నిరుద్యోగ యువత కోసం ఈ నెల 25న హుజూర్నగర్లో నిర్వహించే మెగా జాబ్మేళాకు ఎక్కువ సంఖ్యలో హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డి గ్రామ పాలనాధికారులు
ఇక్కడి ప్రఖ్యాత లౌవ్రే మ్యూజియంలో భారీ చోరీ జరిగింది. అత్యంత పటిష్ట భద్రతతో ఉండే ఈ మ్యూజియంలో జరిగిన చోరీలో దాదాపు రూ 895 కోట్ల విలువైన నగలు వజ్రాలు దుండగులు కేవలం నిమిషాల వ్యవధిలో ఎత్తు
మైక్రోసాఫ్ట్ సిఇఒసత్య నాదెళ్ల 2024-25 ఆర్థిక సంవత్సరానికి 96.5 మిలియన్ డాలర్లు (సుమారు రూ.847 కోట్లు) జీతం అందుకున్నారు. ఇది ఇప్పటివరకు ఆయనకు లభించిన అత్యధిక వేతనం కాగా, గత సంవత్సరం 79.1 మిలియన్ డాల
ఇండోర్: మహిళల వన్డే ప్రపంచకప్లో డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియా జైత్రయాత్ర కొనసాగుతోంది. బుధవారం ఇండోర్లో జరిగిన మ్యాచ్లో ఆస్ట్రేలియా ఆరు వికెట్ల తేడాతో ఇంగ్లండ్ను ఓడించింది. తొ
రాష్ట్రంలో ఫీజు రీయింబర్స్మెంట్ నిధుల విడుదల జాప్యాన్ని నిరసిస్తూ వృత్తి విద్య సహా డిగ్రీ, కాలేజీలు మరోసారి కాలేజీల బంద్కు సిద్ధమవుతున్నాయి. ప్రభుత్వం ఇచ్చిన హామీ నిధులు విడుదల కాక
ఇస్లామాబాద్ : పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ ఆసిం మునీర్పై ఆ దేశ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మరోసారి విరుచుకుపడ్డారు. సైనిక బలంతో వ్యవస్థలన్నిటినీ నాశనం చేస్తున్నాడని మండిపడ్డారు. జైల్లో తనతోనూ
ఈగల్ టీం దూకుడు పెంచింది. ప్రభుత్వ లక్షాలకు అనుగుణంగా రాష్ట్రంలో గంజాయి, మాదకద్రవ్యాలపై ఈగల్ టీం ఉక్కుపాదం మోపుతోంది. తాజాగా ఈగల్ టీం మరో భారీ ఆపరేషన్ నిర్వహించింది. సినీ రేంజ్లో జరిగ
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా, పోచారం ఐటి కారిడార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కిటీ స్టీల్ సమీపంలో గోరక్షక సభ్యుడిపై కాల్పుల సంఘటన బుధవారం సాయంత్రం తీవ్ర కలకలం సృష్టించింది. పోలీసులు, స్థాన
చెన్నై: తమిళనాడులోని భారీ వర్షాలకు ఇల్లుకూలి ఇద్దరు మహిళలు మృతి చెందారు. కడలూరు జిల్లాలో ఈ సంఘటన జరిగింది. బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో వర్షాలు కురుస్తున్నాయి. ఈ కం తమిళనాడులోని చెం
కీవ్: ఉక్రెయిన్ లోని పలు ప్రాంతాలపై మంగళవారం అర్ధరాత్రి రష్యా డ్రోన్ క్షిపణి దాడులకు పాల్పడింది. ఈ దాడుల్లో ఓ చిన్నారి సహా ఆరుగురు ప్రాణాలు కోల్పోయినట్టు స్థానిక అధికారులు పేర్కొన్నా
ఒక వృద్ధుడు దారుణ హత్యకు గురైన సంఘటన మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా, మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం చోటుచేసుకుంది. మేడ్చల్ సిఐ సత్యనారాయణ తెలిపిన వివరాల ప్రకారం.. మురారిపల్లి గ్ర
లండన్ : ఉన్నత చదువుల కోసం యూకే వెళ్లాలనుకునే విద్యార్థులకు చేదు వార్త. 2026 విద్యా సంవత్సరం నుంచి ఇంగ్లాండ్ లోని యూనివర్శిటీలు ఏటా తమ ట్యూషన్ ఫీజులను పెంచనున్నాయి. ద్రవ్యోల్బణానికి అనుగు
బాలికల భద్రతకు న్యాయవ్యవస్థ కఠినమైన హెచ్చరికగా నిలిచే తీర్పును నల్గొండ పోక్సో కోర్టు బుధవారం వెలువరించింది. వివరాల్లోకి వెళ్తే.. మైనర్ బాలికను మభ్యపెట్టి బలవంతంగా వివాహం చేసుకున్న
బ్రసెల్స్: పంజాబ్ నేషనల్ బ్యాంక్కు రూ.వేల కోట్లు ఎగవేసి పారిపోయిన వ్యాపారవేత్త, ఆర్థిక నేరగాడు మెహుల్ ఛోక్సీని భారత్కు అప్పగించే విషయంపై బెల్జియం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఆయన్
హీరో నారా రోహిత్, శిరీష తమ జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించబోతున్నారు. ఈ స్టార్ కపుల్ వివాహ వేడుకల తేదీలు ఫైనల్ అయ్యాయి. వివాహ వేడుకలు మొత్తం నాలుగు రోజుల పాటు ఘనంగా జరుగనున్నాయి. అ
ఇండియా రష్యా చమురు వాటా తగ్గుముఖం ట్రేడ్, పాకిస్థాన్తో సయోధ్య విషయాల ప్రస్తావన వ్యాపార దిగ్గజాల సమక్షంలో ప్రమిద జ్యోతి వాఫింగ్టన్: భారత్-అమెరికా సంబంధాలు చాలా బాగున్నాయని అమెరికా అధ
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సగం పాలనతో రాష్ట్ర ప్రజలతో పాటు రైతులు ఆగమాగం అవుతున్నారని మాజీ మంత్రి, సిద్దిపేట ఎంఎల్ఎ తన్నీరు హరీశ్రావు మండిపడ్డారు. బుధవారం జిల్లా కేంద్రంలోని మార్కె
మంత్రివర్గం రేపు మరోసారి సమావేశం కానుంది. గురువారం మధ్యాహ్నం 3 గంటలకు సచివాలయంలో సిఎం రేవంత్ అధ్యక్షతన ఈ భేటీ జరుగనుంది. బిసి రిజర్వేషన్ల విషయంలో హైకోర్టు, సుప్రీంకోర్టు ఆదేశాలపై అధికా
భారత మేటి జావెలిన్ త్రోయర్ , ఒలింపిక్ పతక విజేత నీరజ్ చోప్రాకు అరుదైన గౌరవం దక్కింది. భారతీయ ఆర్మీలో గౌరవ ప్రదమైన లెఫ్టినెంట్ కల్నల్ ర్యాంక్ను ఆయనకు అందజేశారు. ఢిల్లీ లోని సౌత్ బ్లాక్
శ్రీలంకకు చెందిన ఓ రాజకీయ నేత పార్టీ ఆఫీస్లో దారుణ హత్యకు గురయ్యారు. వెలిగామా కౌన్సిల్ ఛైర్మన్ లసంత విక్రమ శేఖర (38) బుధవారం తన కార్యాలయంలో ప్రజల సమస్యలు తెలుసుకుంటున్న సమయంలో ఇద్దరు దు
ఉగాండా రాజధాని కంపాలలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 63 మంది మృతి చెందినట్టు స్థానిక అధికారులు పేర్కొన్నారు. కంపాలలో గులు రోడ్డుపై అనేక వాహనాలు ఢీకొనడంతో ప్రమాదం జరిగిం
హైదరాబాద్: గడిచిన కొన్ని రోజుల్లో ఆకాశాన్ని అంటుతూ వస్తున్న బంగారం ధర ఎట్టకేలకు తగ్గు ముఖం పట్టింది. హైదరాబాద్లో బంగారం ధర బుధవారం భారీగా పడిపోయింది. నిన్నటితో పోలిస్తే.. ఏకంగా రూ.9వేలు
వ్యవసాయానికి, రైతుల సంక్షేమానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పెద్ద పీట వేస్తుందని స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. రఘునాథపల్లి మండలంలో ఖిలాషాపూర్, జాఫర్గూడెం, మంగల్
రెబల్స్టార్ ప్రభాస్, హను రాఘవపూడి దర్శకత్వంలో సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది. ప్రభాస్కు జంట ఇమాన్వీ నటిస్తోంది. తాజాగ
హైదరాబాద్: రాష్ట్రంలో అక్రమ రవాణాను అడ్డుకునేందుకు ఏర్పాటు చేసిన రవాణాశాఖ చెక్పోస్టుల్లో అవినీతి రవాణా అవుతోంది. కొందరు అధికారులు ప్రైవేటు సిబ్బందిని పెట్టుకొని యథేచ్ఛగా అక్రమ వసూ
హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఉస్మానియా ఆసుపత్రి నూతన భవన నిర్మాణం రెండేళ్లలో పూర్తి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఉస్
ఐపిఎల్లో అత్యంత చిన్న వయస్సులోనే ఎంపికై.. తక్కువ బంతుల్లో(35) సెంచరీ చేసిన భారత ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ. 14 ఏళ్ల వైభవ్ ఐపిఎల్ తర్వాత ఇంగ్లండ్, ఆస్ట్రేలియా పర
హైదరాబాద్: రాజకీయ లబ్ది కోసం ప్రభుత్వ ఆస్పత్రులపై బిఆర్ఎస్ నాయకులు బురదజల్లుతున్నారని వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజ నర్సింహ మండిపడ్డారు. ప్రజలే ప్రతిపక్షాలకు మరోసారి గుణపాఠం చెబ
ఉగాండా రాజధాని కంపాలలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గులు రోడ్డుపై పలు వాహనాలు ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 63 మంది మృత్యువాత పడ్డారు. మంగళవారం అర్ధరాత్రి ఈ ప్రమాదం జరిగ
హైదరాబాద్: మెగాస్టార్ చిరంజీవి హీరోగా, సెన్సేషనల్ దర్శకుడు అనిల్ రావిపూడి కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రం ‘మన శంకరవరప్రసాద్ గారు’. ఫ్యామిలీ అండ్ కామెడీ ఎంటర్టైనర్గా ఈ సినిమాను
ప్రతి ఏటా దీపావళిని చెడు అనే చీకటిపై సాధించిన వెలుగుల విజయంగా భావించి దేశంలో పండగ జరుపుకోవడం సంప్రదాయ ఆనవాయితీగా వస్తోంది. ఈ సందర్భంగా బాణాసంచా కాల్పులు, టపాసుల మోతలు పండగ సంకేతాలుగా ప
ఆండీస్ నుండి హిమాలయాల వరకు, ప్రపంచ వ్యాప్తంగా కొత్త నిరసనల తరంగం చెలరేగుతోంది. ప్రభుత్వాలపై తరతరాలుగా అసంతృప్తి, యువతలో నెలకొన్న ఆగ్రహావేశాలు ప్రభుత్వాలలో మార్పులకు దారితీస్తున్నాయ
ఇక్కడ కాదు లెండి, అమెరికాలో. అమెరికా రక్షణ కార్యాలయ కేంద్రం పెంటగాన్లో ఇది సంభవించింది. స్వేచ్ఛకు ప్రతీకగా పేరొందిన అమెరికాలో ఇలాంటి బహిష్కరణలు జరగడంలో వింత ఏమీ లేదు. జర్నలిజం వృత్తి
(నేడు రౌట కొండల్ జయంతి) నేటి కుమ్రంభీమ్ ఆసిఫాబాద్లోని రౌట సంకేపల్లి గ్రామంలో పుట్టిన రౌట కొండల్ కుమురంభీం చిన్ననాటి స్నేహితుడు. కుమ్రంభీమ్ తండ్రి చిన్ను ఆ గ్రామాన్ని స్థాపించాడు. చిన్
ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా ఆతిథ్య జట్టుతో జరిగిన తొలి వన్డేలో టీం ఇండియా స్టార్ బ్యాటర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు ఘోరంగా విఫలమయ్యారు. దాదాపు ఏడు నెలల తర్వాత భారత జట్టు తరఫున ఆడిన
హైదరాబాద్: మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో తుర్కపల్లిలో దారుణం చోటుచేసుకుంది. మద్యం మత్తులో గొడవపడి తండ్రిని కన్న కొడుకు హత్య చేశాడు. స్థానికుల వివరాల ప్రకారం... సిద్దిపేట జిల్లా ములుగు