మేషం చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. ముఖ్యమైన వ్యవహారాలలో సొంత నిర్ణయాలతో ముందుకు సాగుతారు. వృత్తి, ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది. సంఘంలో గౌరవ మర్యాదల
ప్రస్తుతం మైథలాజికల్ టచ్ ఉన్న పాయింట్తో వచ్చే చిత్రాలకు మంచి డిమాండ్ ఉంటోంది. ఆడియెన్స్ కూడా ఈ ఫిక్షనల్ జానర్ చిత్రాలను ఎక్కువగా ఇష్టపడుతున్నారు. ఈ క్రమంలోనే రిత్విక్ వేట్షా సమర్పణల
రాష్ట్రంలో మరో మున్సిపాలిటీ ఏర్పాటుకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. వరంగల్ జిల్లాలో ని నెక్కొండ మండలంలో నెక్కొండ మేజర్ గ్రామ పంచాయతీని మున్సిపాలిటీగా మార్చాలంటూ నెక్కొండ మాజీ సర్
న్యూఢిల్లీ : ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త కార్మిక చట్టాల సంస్కరణలతో ఉపాధి అవకాశాలు పెరుగుతాయని ఎస్బిఐ (స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా) నివేదిక వెల్లడించింది. దేశంలో ఇప్పటికే ఉన్న కార్మిక మా
హైదరాబాద్ మహానగర అపురూపమైన చరిత్రను, వాస్తు నిర్మాణ వైభవాన్ని, ఉజ్వలమైన స్ఫూర్తిని అంతర్జాతీయ వేదికపై ప్రదర్శించడానికి హైదరాబాద్ హెరిటేజ్ రన్ -2026ను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహి
న్యూఢిల్లీ : గత ఏడాది నవంబర్లో ఢిల్లీలో రూ.2500 కోట్ల విలువైన 82 కిలోల హైగ్రేడ్ కొకైన్ను నార్కోటిక్ పోలీసులు పట్టుకున్న సంగతి తెలిసిందే. ఈ భారీస్మగ్లింగ్కు మాస్టర్మైండ్ అయిన పవన్ ఠాకూర
ముంబై: భారత స్టార్ మహిళా క్రికెటర్ స్మృతి మంధాన, మ్యూజిక్ డైరెక్టర్ పలాశ్ ముచ్చల్ల వివాహం అర్ధాంతరంగా నిలిచిపోయిన సంగతి తెలిసిందే. మంధాన తండ్రి శ్రీనివాస్ అనారోగ్యం బారిన పడడంతో వివా
వచ్చే ఏడాది జరుగనున్న పురుషుల టి20 ప్రపంచకప్ షెడ్యూల్ను అంతర్జాతీయ క్రికెట్ మండలి మంగళవారం ప్రకటించింది. ఫిబ్రవరి 7, 2026 నుంచి మార్చి 8 వరకు ఈ వరల్డ్కప్ జరుగనుంది. భారత్, శ్రీలంకలు ఈ మెగ
ఐ బొమ్మ వెబ్సైట్ నిర్వాహకుడు రవిని అతడి భార్య పట్టించలేదని, ఆమె ఎలాంటి వివరాలు ఇవ్వలేదని హైదరాబాద్ అదనపు పోలీస్ కమిషనర్ క్రైం శ్రీనివాసులు తెలిపారు. ఓవర్ కాన్ఫిడెన్స్ వల్లే పట్టుబడ్
ముంబై : ప్రముఖ బాలీవుడ్ నటి సెలీనా జైట్లీ తన భర్త పీటర్ హాగ్పై స్థానిక కోర్టులో గృహ హింస కేసు పెట్టింది. తనభర్త నుంచి భౌతికంగా, లైంగికంగా, దూషణల ద్వారా తీవ్ర వేదనకు గురవుతున్నానని ఆమె పి
టీమిండియా మాజీ సారథి రోహిత్ శర్మకు అరుదైన గౌరవం లభించింది. ఐసిసి టి20 వరల్డ్కప్ కోసం రోహిత్ శర్మను బ్రాండ్ అంబాసిడర్గా ఐసిసి నియమించింది. వరల్డ్కప్ ప్రచార కార్యక్రమంలో రోహిత్ పాల్గొ
రాష్ట్రంలో భూబకాసురుల రాజ్యమేలుతోందని బిజెపి శాసనసభాపక్షం నాయకుడు ఏలేటి మహేశ్వర్ రెడ్డి విమర్శించారు. ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి రాష్ట్ర సంపదకు కస్టోడియన్గా ఆలోచించాలే తప్ప రియల
పగటిపూట ఉత్పత్తి జరిగే సోలార్ విద్యుత్తులో వినియోగించబడని విద్యుత్తును ఉచితంగా గ్రిడ్ కు సరఫరా చేయకుండా, బ్యాటరీలో నిలువ చేసుకుని అవసరమైనప్పుడు వాడుకునే అవకాశం కలిగించే బ్యాటరీ ఎనర
మాయమాటలు చెప్పి పెళ్లి పేరుతో మహిళల దగ్గర డబ్బు, బంగారు ఆభరణాలు తీసుకొని పారిపోయి తప్పించుకొని తిరుగుతున్న నిత్య పెళ్లి కొడుకుని భువనగిరి పట్టణ పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల కథనం మ
నారాయణ్పూర్ (ఛత్తీస్గఢ్): ఛత్తీస్గఢ్ లోని నారాయణ్పూర్ జిల్లాలో మంగళవారం 28 మంది నక్సల్స్ లొంగిపోయారు. వీరిలో 22 మందిపై మొత్తం రూ.89 లక్షల వరకు రివార్డు ప్రకటించి ఉంది. వీరిలో 19 మంది మహిళా
న్యూఢిల్లీ : ఢిల్లీఎన్సిఆర్లో అధ్వాన్నంగా తయారైన వాయు నాణ్యతను పరిష్కరించడానికి ప్రధాన మంత్రి కార్యాలయం (పిఎంఒ) చర్యలు చేపట్టింది. కాలుష్యానికి కారణమైన వాహనాలపై తీవ్ర చర్యలు తీసుకో
తిరుమల శ్రీవారి ఆలయంలో డిసెంబర్ 30 నుండి జనవరి 8వ తేది వరకు నిర్వహించనున్న వైకుంఠ ద్వార దర్శనాలకు టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేపట్టింది. ఇందులో భాగంగా సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తూ పలు
న్యూఢిల్లీ :ఆలయ గర్భగుడిలోకి ప్రవేశించడానికి తిరస్కరించినందుకు తనను విధుల నుంచి తొలగించడాన్ని సవాలు చేస్తూ మాజీ క్రిస్టియన్ ఆర్మీ అధికారి దాఖలు చేసిన వ్యాజ్యాన్ని సుప్రీం కోర్టు మం
ఇల్లందు మండలంలోని నెహ్రునగర్ గ్రామంలో భరత్ చంద్రా ట్రైడర్స్ ప్రోప్రైటర్ బాలక్రిష్ణ రైతుల నుండి కొనుగోలు చేసినటువంటి పత్తి తేమశాతం ఉందనుకొని పత్తిని ఆరపెట్టాడు. ఈ క్రమంలోగుర్తు
తను పనిచేస్తున్న యజమాని ఇంట్లోనే దోపిడి చేసేందుకు వాచ్మెన్, మరో ఐదుగురితో కలిసి ప్రయత్నించిన సంఘటన జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. సమయానికి
గందరగోళానికి తెరదించండి ఏ నిర్ణయానికైనా కట్టుబడి ఉంటా అధిష్టానానికి కర్నాటక సిఎం సిద్ధరామయ్య స్పష్టీకరణ అది నలుగురి మధ్య జరిగిన రహస్య ఒప్పందం పార్టీని ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేద
త్వరలో జరగబోయే సర్పంచ్ ఎన్నికల్లోనూ తమ పార్టీ ఘన విజయం సాధిస్తుందని కాంగ్రెస్ పార్టీ ఎంపి డాక్టర్ మల్లు రవి ధీమాగా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలు సుఖ శాంతు
న్యూఢిల్లీ: T20 ప్రపంచ కప్ 2026 షెడ్యూల్ విడుదలైంది. ఈ మెగా టోర్నమెంట్ కు భారత్, శ్రీలంక ఆతిథ్యం ఇవ్వనున్నాయి. మంగళవారం ఐసిసి అధికారికంగా ప్రపంచకప్ షెడ్యూల్ ను ప్రకటించింది. వచ్చే ఏడాది ఫిబ్
రామ్ పోతినేని హీరోగా పి మహేశ్ బాబు దర్శకత్వం వహిస్తున్న చిత్రం ఆంధ్ర కింగ్ తాలూకా. ఈ చిత్రంతో రామ్ ఒక స్టార్ హీరోకు అభిమాని పాత్రలో నటించారు.ఈ సినిమాలో రామ్ సరసన భాగ్యశ్రీ బోర్సే నటించి
తెలంగాణలో ఎట్టకేలకు గ్రామ పంచాయతీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల అయ్యింది. మంగళవారం రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. మూడు విడతల్లో ఈ ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలిపింది. డ
కాంగ్రెస్ ప్రభుత్వం అండదండ్రులతో ఇసుక మాఫియా చెలరేగిపోతుందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావు అన్నారు. మంగళవారం తనుగుల చెక్ డ్యాంను సందర్శనకు వచ్చిన ఆయన విలేఖరులతో
తెలంగాణ చరిత్రలో దీక్ష దివాస్ నవంబర్ 29 ఒక గొప్ప మహా ఘట్టంగా నిలిచిపోతుందని కెటిఆర్ వ్యాఖ్యానించారు. డిసెంబర్ 9న దీక్ష దివాస్ జరుపుకుంటున్న ఆ రోజే తెలంగాణ కెసిఆర్ దీక్ష ఫలితంగా తెలంగాణ స
మనతెలంగాణ/హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వం ఐదు లక్షల కోట్ల రూపాయల అవినీతి స్కీమ్కి తెర లేపిందని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ఆరోపించారు. అందుకే 9,292 ఎకరాల భూమి దారాదత్తం చేసేంద
మహేశ్బాబు హీరోగా.. ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ చిత్రం ‘వారణాసి’. పాన్ వరల్డ్ సినిమాగా రూపొందుతున్న ఈ చిత్రం టైటిల్ని ప్రకటించేందుకు ఈ నెల 15వ తేదీన ‘గ్లోబ్
నారాయణ్పుర్: విద్యార్థులు హోం వర్క్ చేయకపోతే.. టీచర్లు శిక్ష విధించడం సాధారణమే. రెండు దెబ్బలు వేయడమో.. లేక ఏదైనా చిన్న శిక్ష విధిస్తుంటారు. కానీ, ఇక్కడ ఇద్దరు టీచర్లు మాత్రం మితిమీరి.. అమ
వేములవాడ: ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్కు తృటిలో ప్రమాదం తప్పింది. మంగళవారం కాంగ్రెస్ నేతలు, అధికారులతో కలిసి ఆయన వేములవాడ మున్సిపల్ పరిధిలోని డబుల్ బెడ్ రూం ఇళ్లన
గౌహటి: బర్సపారా స్టేడియం వేదికగా భారత్, దక్షిణాఫ్రికా మధ్య జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్లో దక్షిణాఫ్రికా జోరు కొనసాగుతోంది. రెండో ఇన్నింగ్స్లో భారీ స్కోర్ సాధించి ఇన్నింగ్స్ డిక
ముంబై: సంగీత దర్శకుడు పలాశ్ ముచ్చల్తో.. స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన వివాహం వాయిదా పడిన విషయం తెలిసిందే. వివాహం అనుకున్న రోజు స్మృతి తండ్రి అనారోగ్యానికి గురి కావడంతో వివాహాన్ని తాత్
అఫ్గానిస్థాన్లో సోమవారం అర్థరాత్రి బాంబు దాడి జరిగింది. ఈ దాడిలో తొమ్మిది మంది చిన్నారులతో సహా ఓ మహిళ ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడులకు పాకిస్థాస్ కారణమని తాలిబన్ ప్రభుత్వం ఆరోపించింది.
ఉత్తర ప్రదేశ్: భారతీయ సాంస్కృతిక చైతన్యానికి అయోధ్య సాక్షిగా నిలిచిందని ప్రధాని నరేంద్ర మోడీ కొనియాడారు. రామభక్తుల సంకల్పం సిద్ధించిందని అన్నారు. జై శ్రీరామ్ నినాదంతో ప్రసంగం ప్రార
మాస్ మహరాజ రవితేజ నటించిన లేటెస్ట్ చిత్రం ‘మాస్ జాతర’. శ్రీలీల ఇందులో హీరోయిన్. భాను భోగవరపు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా నవంబర్ 1న ప్రేక్షకుల ముందుకు వచ్చి అంతగా ఆకట్టుకోలేకపోయింది
గౌహటి: బర్సపారా స్టేడియం వేదికగా భారత్తో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్ రెండో ఇన్నింగ్స్లో సౌతాఫ్రికా భారీ స్కోర్ దిశగా దూసుకెళ్తుంది. తొలి ఇన్నింగ్స్లో భారత్ 201 పరుగులకే ఆలౌట్ అయి
బీహార్లో కొత్తగా ప్రమాణస్వీకారం చేసిన మంత్రిమండలి కూర్పులో కానీ, మంత్రి పదవుల కేటాయింపులో కానీ జెడి(యు) కన్నా బిజెపి ఆధిపత్యమే స్పష్టంగా ప్రతిబింబిస్తోంది. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్ల
క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న టి-20 ప్రపంచకప్ షెడ్యూల్కి సంబంధించి ఓ వార్త వైరల్ అవుతోంది. ఫిబ్రవరి 7 నుంచి మార్చి 8 వరకు టి-20 ప్రపంచకప్-2026 జరుగనుంది. ఈ టోర్నమెంట్కి
భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ధర్మేంద్ర (89) హీ మ్యాన్గా, యాక్షన్ కింగ్గా, రొమాంటిక్ హీరోగా త నకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నారు. బాలీవుడ్ బ్లాక్ అండ్ వైట్ రో జుల నుంచీ 70 ఎంఎం రోజుల
జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఎఐ) అనేది కొత్త డేటాను సృష్టించగల అత్యాధునికి పరిజ్ఞానం. అంతర్జాతీయ స్థాయిలో ఎఐ టెక్నాలజీకి గణనీయమైన ప్రాచుర్యం కొనసాగుతున్న తరుణంలో భారతదేశం ఆర్
ఆరేళ్ల క్రితం కేంద్రంలో గృహ వ్యవహారాల మంత్రిగా అమిత్ షా బాధ్యతలు చేపట్టిన నాటి నుండి దేశంలో నక్సలిజం లేకుండా చేస్తానని ఆయన నోట దృఢంగా వినిపిస్తూ వస్తోంది. ఉట్టి మాటగా కాకుండా దానికి తగ
సికింద్రాబాద్: హబ్బిగూడలో పదో తరగతి విద్యార్థిని ఆత్మహత్య తీవ్ర కలకలం రేపింది. తన నివాస భవనం పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. శ్రీచైతన్య పాఠశాలలో బాలిక చదువుకుంటుంది. తల్లిదండ్రులు తి
హైదరాబాద్: శాలిబండలో భారీగా అగ్ని ప్రమాదం సంభవించింది. గోమతి ఎలక్ట్రానిక్స్ వద్ద ఉన్న లక్ష్మీ వస్త్ర దుకాణంలోకి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటల ధాటికి పలువాహనాలు దగ్ధమయ్యాయని లక్ష్మ
ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని యూనిక్ ఎంటర్టైనర్ ’ఆంధ్ర కింగ్ తాలూకా’తో అలరించబోతున్నారు. పాన్ ఇండియా నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి మహేశ్ బాబు పి దర్
మన తెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ కేబినెట్ భేటీ మంగళవారం జరుగనుంది. సచివాలయంలోని 6వ అంతస్తులోని కేబినెట్ మీటింగ్ హాల్లో సిఎం రేవంత్రెడ్డి అధ్యక్షతన ఉదయం 11 గంటలకు ఈ సమావేశం నిర్వహించనున్
9.90 ఎకరాలకు రూ.1,350 కోట్ల ఆదాయం హెచ్ఎండిఎ ఇవేలానికి భారీ స్పందన 28న రెండో విడత వేలానికి ఏర్పాట్లు మన తెలంగాణ/హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా కోకాపేటలోని నియో పోలీస్ లే ఔట్1లోని రెండు ప్ల
పారిశ్రామిక, విద్య హబ్గా మారుస్తాం రూ.5వేల కోట్లతో ఎడ్యుకేషన్ క్యాంపస్ నియోజకవర్గానికి అంతర్జాతీయ గుర్తింపు తెస్తాం మూడు నెలల్లో ప్రతీ గ్రామానికి కృష్ణా నీళ్లు త్వరలో కొడంగల్లో రైల
ముసాయిదా దశలోనే ఉత్తర్వుల్లోని సమాచారం బయటికి పొక్కడంపై ప్రభుత్వం ఆగ్రహం లీకు వీరులపై ఇంటెలిజెన్స్ విభాగం ఆరా వివిధ శాఖల యూజర్ ఐడిలు, పాస్వర్డ్లు మార్పు ఉన్నతాధికారులు అప్రమత్తంగ
ఎస్హెచ్జిలకు నేడు వడ్డీలేని రుణాల పంపిణీ అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ఏర్పాట్లు ఎంఎల్ఎలు, ప్రజాప్రతినిధులు తప్పనిసరిగా హాజరుకావాలి జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్లో డిప
ప్రమాణం చేయించిన రాష్ట్రపతి ముర్ము హాజరైన ప్రధాని మోడీ, అమిత్ షా, తెలంగాణ సిఎం రేవంత్రెడ్డి కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ గైర్హాజరు తొలి రోజే 17 కేసులు విచారించిన జస్టిస్ సూర్యకాంత్ న్యూఢ
ఉప ఎన్నిక గురించి ఆలోచించొద్దు స్పీకర్ నిర్ణయం ఎలా ఉన్నా.. ఎదుర్కొనేందుకు సిద్ధం నా బ్రాండ్ విలువ ఢిల్లీ వరకు తెలుసు నాకు నియోజకవర్గ ప్రజల ఆశీర్వాదం ఉంది కార్యకర్తలు తలదించుకునే పని
బృందాలుగా ఢిల్లీ బాట పడుతున్న డిప్యూటీ సిఎం డికె అనుచరవర్గం హైకమాండ్కు కట్టుబడి ఉంటా: సిఎం సిద్ధరామయ్య ముఖ్యమంత్రి మాటే నాకు వేదవాక్కు: డికె బెంగళూరు: కర్నాటక కాంగ్రెస్ ప్రభుత్వంలో అ
అంతర్గత చర్చల కోసం వచ్చే ఏడాది ఫిబ్రవరి 15 వరకు గడువు ఇవ్వండి పునరావాసానికి అంగీకరిస్తాం కేంద్ర కమిటీ సభ్యుడు సోనూదాదా నిర్ణయంతో ఏకీభవిస్తున్నాం పిఎల్జిఎ వారోత్సవాలు కూడా నిర్వహించబ
మేషం ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. చేపట్టిన పనులు వాయిదా పడతాయి. బంధువర్గంతో స్వల్ప వివాదాలు ఉంటాయి. వృత్తి, వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఆరోగ్య సమస్యలు భాదిస్తాయి. ఇంటాబయట ఊహించని స
గౌహతి: సొంత గడ్డపై ఎదురులేని శక్తిగా ఉన్న టీమిండియా ఇటీవల కాలంలో టెస్టుల్లో పేలవమైన ఆటతో నిరాశ పరుస్తోంది. ఇప్పటికే న్యూజిలాండ్ చేతిలో వైట్వాష్కు గురైన భారత జట్టుకు మరోసారి అలాంటి చ
మన తెలంగాణ/హైదరాబాద్ : ధర్మేంద్ర మృతి పట్ల తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు.ధర్మేంద్ర మరణం తీవ్ర విచారానికి గురి చేసిందన్నారు. భారతీయ సినిమాకు ఆయన ఒక ఐకానిక్ ఫిగర్ అని, అ
సైబర్ ఉచ్చు నుంచి డాక్టర్ కుటుంబాన్ని రక్షించిన టిజిసిఎస్బి డిజిటల్ అరెస్ట్లు ఉండవు టిజిసిఎస్బి డైరెక్టర్ శిఖాగోయొల్ మన తెలంగాణ/హైదరాబాద్: సిబిఐ అధికారులమని సైబర్ మోసగాళ్లు బెది
మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా 14 కొత్త ఎక్సైజ్ పోలీస్స్టేషన్లు సోమవారం ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. మొత్తం 14 ఎక్సైజ్ పోలీస్స్ట
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్లపై జిల్లాల వారీగా నోటిఫికేషన్లు జారీ అయ్యాయి. జిఒ 46 ప్రకారం 50 శాతానికి లోబడి రిజర్వు స్థానాలు ఖరారు చేస్తూ ప్రభుత్వం గెజిట్
మనతెలంగాణ, సిటిబ్యూరోః తక్కువ ధరకు డ్రగ్స్ కొనుగోలు చేసి ఎక్కువ ధరకు విక్రయిస్తున్న ముగ్గురు యువకులను చందానగర్, మాదాపూర్ ఎస్ఓటి పోలీసులు అరెస్టు చేశారు. మరో నిందితుడు పరారీలో ఉండగా, న
మన తెలంగాణ / హైదరాబాద్ : మహిళా స్వయం సహాయక సంఘాలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్తను అందించింది. రాష్ట్రవ్యాప్తంగా గ్రామీణ మహిళా స్వయం సహాయక సంఘాల ఖాతాల్లో రూ. 304 కోట్ల వడ్డీ లేని రుణాలు ప్రభు
మహిళలను కోటీశ్వరులను చేస్తామన్న డబ్బా ప్రచారం ఆపేయండి మధ్యాహ్న భోజనం కార్మికులకు వెంటనే పెండిగ్ బిల్లులు చెల్లించాలి మాజీ మంత్రి హరీష్రావు మనతెలంగాణ/హైదరాబాద్ : మధ్యాహ్న భోజన కార్మ
చంచల్గూడ జైలుకు తరలించిన పోలీసులు కీలక విషయాలు రాబట్టిన పోలీసులు టెలీగ్రాంలో సినిమాల కొనుగోలు.. క్రిప్టోలో లావాదేవీలు మనతెలంగాణ, సిటిబ్యూరోః పైరసీ సినిమాల కేసులో అరెస్టు అయిన ఐ బొమ్
నిజామాబాద్: మద్యం సేవించి తరచూ వేధిస్తున్న భర్తను అతడి భార్యలు పెట్రోల్ పోసి నిప్పంటించిన ఘటన నిజామాబాద్ జిల్లా భీమ్గల్ మండలం దేవక్కపేటలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్
పార్టీలో చర్చించేదుకు గడువు కోరాం సోనూ దాదా నిర్ణయాన్ని ఏకీభవిస్తున్నాం వచ్చే ఏడాది ఫిబ్రవరి 15 వరకు గడువు కోరిన మావోయిస్టు పార్టీ అప్పటి వరకు భద్రతా దళాల కూంబింగ్ ఆపాలి మహారాష్ట్ర, మధ
మన తెలంగాణ/హైదరాబాద్ : స్థానిక సంస్థల ఎన్నికల కేసు విచారిస్తున్న హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్ సెలవుపై వెళ్లడంతో సోమవారం జరగాల్సిన విచారణ వాయిదా పడింది. ఈ క్ర
మన తెలంగాణ/హైదరాబాద్ : మావోయిస్టు అగ్రనేతల్లో ఒకరైన హిడ్మా ఎన్కౌంటర్పై అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. హిడ్మా ఎన్కౌంటర్పై విచారణ కోరుతూ ఎన్హెచ్ఆర్సికి ఫిర్యాదు చేశారు. మావ
సర్పంచ్ ఎన్నికల రిజర్వేషన్ల ప్రక్రియలో బిసిలకు తీరని అన్యాయం బిసిలతో చర్చించిన తర్వాతే రిజర్వేషన్లు ప్రకటించాలి బిసి జెఎసి చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్ మన తెలంగాణ / హైదరాబాద్: త్వరల
ఢాకా: భారత మహిళ కబడ్డీ జట్టు మరోసారి తన సత్తా చాటుకుంది. ఢాకా వేదికగా కబడ్డీ ప్రపంచకప్ ఫైనల్స్లో చైనీస్ తైపీని చిత్తుగా ఓడించి వరుసగా రెండోసారి ప్రపంచకప్ను సొంతం చేసుకుంది. 35-28 పాయింట
భారత మహిళ స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన వివాహం వాయిదా పడిన విషయం తెలిసిందే. వివాహనికి కొంత సమయం ముందే ఆమె తండ్రి అనారోగ్యానికి గురి కావండతో వివాహాన్ని వాయిదా వేశారు. అయితే తన పెళ్లికి స
కొడంగల్: కొడంగల్లో ఏ విద్యార్థి ఆకలితో ఉండకూడదని అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని సిఎం రేవంత్ రెడ్డి అన్నారు. జీవితాల్లో మార్పు రావాలంటే.. పిల్లలను చదివించాలని రేవంత్ రెడ్డి పిలుపునిచ్
గురుగ్రామ్: శామ్సంగ్, భారతదేశపు అతిపెద్ద వినియోగదారుల ఎలక్ట్రానిక్స్ బ్రాండ్, సాధారణ ఇమేజింగ్ కోసం తన సూపర్-ప్రీమియం, నెక్స్ట్-జనరేషన్ R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్ను విడుదల చేస్తున్నట్లు
హైదరాబాద్: నగరంలోని సనత్నగర్ ఇఎస్ఐ ఆస్పత్రిలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఆస్పత్రి బిల్డింగ్లో పని చేస్తుండగా.. సెంట్రింగ్ కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో ముగ్గురు కార్మికులు మృతి చెం
హైదరాబాద్: ఇంత అవినీతిమయమైన రాజకీయాల్లో..ఇంత కళంకమైన కుచ్చితమైన రాజకీయాల్లో రాణిస్తున్నానంటే..అది దివంగత మాజీ సిఎం ఎన్టిఆర్ చలువే అని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కొనియాడా
గౌహటి: బర్సపారా క్రికెట్ స్టేడియం వేదికగా భారత్, సౌతాఫ్రికా మధ్య జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్ మూడో రోజు ఆట ముగిసింది. ఈ రోజు కూడా సఫారీలదే ఆధిపత్యం కొనసాగింది. సఫారీ బౌలర్ల దెబ్బకి భా
ముంబయి: బాలీవుడ్ సీనియర్ నటుడు ధర్మేంద్ర (89) కన్నుమూశారు. ముంబయిలోని తన నివాసంలో ధర్మేంద్ర తుదిశ్వాస విడిచారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారని కుటుంబ సభ్యులు తెలిపారు. ధర్మేంద్
నిఖిల్ సిద్ధార్థ హీరోగా కనిపించి చాలాకాలమే అయింది. గతేడాది అతడు హీరోగా నటించిన ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’ అనే సినిమా రిలీజైంది. కానీ, ఈ సినిమా రిలీజైన విషయం కూడా చాలామందికి తెలియదు. అంతగ
హైదరాబాద్: రాత్రి వేళల్లో పోలిసింగ్ను మరింత బలోపేతం చేయడంతో పాటు, క్షేత్రస్థాయిలో సిబ్బంది ఎలా స్పందిస్తున్నారన్న విషయాన్ని ప్రత్యక్షంగా పరిశీలించేందుకు ఆకస్మిక పర్యటనలు చేస్తున్
ముంబై: టీం ఇండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన వివాహం వాయిదా పడిన విషయం తెలిసిందే. ఆదివారం జరగాల్సిన ఆమె వివాహ వేడుక ఆమె తండ్రి అనారోగ్యానికి గురి కావడంతో వాయిదా పడింది. అయితే ఆమెకు కాబ
హైదరాబాద్: మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి అవినీతితో బిఆర్ఎస్ కు కోలుకోలేని దెబ్బపడిందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సి కవిత తెలిపారు. నిరంజన్ చెప్పలేనంత అవినీతికి పాల్పడ్డారని అన
హైదరాబాద్: డ్రగ్స్, గంజాయి రహిత తెలంగాణ కోసం తపిద్దామని శాసన మండలిలో ప్రభుత్వ చీఫ్ విప్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి పిలుపునిచ్చారు. ఘట్ కేసర్ లో నూతనంగా ప్రభుత్వం మంజూరు చేసిన కాప్ర
చెన్నై: తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. టెంకాసి జిల్లాలో సోమవారం రెండు ప్రైవేటు బస్సులు ఎదురెదురుగా ఢీకొనడంతో ఆరుగురు మృతి చెందారు. ఈ ప్రమాదంలో 28 మంది గాయపడ్డారు. పోలీసులు తె
గౌహతి: బర్సాపారా క్రికెట్ స్టేడియంలో భారత్-సౌతాఫ్రికా మధ్య జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్ మూడో రోజు టీమిండియా 55 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 149 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. ఇప్పటి వరక
హైదరాబాద్: ఆయుధ విరమణపై మావోయిస్టుల కీలక ప్రకటన విడుదల చేశారు. మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు మావోయిస్టులు బహిరంగ లేఖ రాశారు. మూడు రాష్ట్రాల్లో కూంబింగ్ ఆపరేషన్ నిలిపివేస్తే ఆయుధాలు వ
హైదరాబాద్: భూపాలపల్లి జిల్లాలో రేగొండ మండలం దమ్మన్న శివారులో రోడ్డు రోడ్డు ప్రమాదం జరిగింది. టాటా ఎసి కారు బోల్తా పడింది. 20 మంది కూలీలకు తీవ్రంగా గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి త
చందూర్: నిజామాబాద్ జిల్లా చందూర్ మండలంలో మైనారిటీ బాలుర రెసిడెన్షియల్ పాఠశాలలో విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. మైనారిటీ బాలుర రెసిడెన్షియల్ పాఠశాలలో విద్యార్థి ఆత్మహత్య కలకలం రేప
గౌహతి: బర్సాపారా క్రికెట్ స్టేడియంలో భారత్-సౌతాఫ్రికా మధ్య జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్ మూడో రోజు టీమిండియా 38 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 106 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. యశస్వి జైస
ఎక్కడో కిర్గిస్తాన్ లో ఎంబిబిఎస్ చేసింది. ఆనక హెచ్ వన్ బి వీసాపై అమెరికాకు వెళ్లి అక్కడ అబ్జర్వర్ షిప్ పూర్తి చేసి రెసిడెన్సి ప్రోగ్రామ్ కు సెలెక్ట్ అయింది. ఇండియాకు వచ్చింది కానీ ఇంతల
ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని యూనిక్ ఎంటర్టైనర్ ‘ఆంధ్ర కింగ్ తాలూకా’తో అలరించబోతున్నారు. పాన్ ఇండియా నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి మహేశ్ బాబు పి దర్
