బంగ్లాదేశ్ ప్రధాన కేంద్రంగా శుక్రవారం భూ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. ఈ భూ కంపం ప్రభావం ఆనుకుని ఉండే పశ్చిమ బెంగాల్ ఇతర ప్రాంతాలపై కూడా పడింది. మహానగరం కోల్కతా ఇతర బెంగాల్ ప్రాంతాల్లో
వివాదాస్పద సినిమా ది కేరళ స్టోరీ 2 గోస్ బియాండ్ విడుదల కానుంది. చిత్ర ప్రదర్శనకు కేరళ హైకోర్టు శుక్రవారం అనుమతిని ఇచ్చింది. పదిహేను రోజులు చిత్ర విడుదలను నిలిపివేస్తూ ఏకసభ్య ధర్మాసనం వ
హైకోర్టు సుప్రీంకోర్టు తీర్పుల తర్వాత ఆ స్థలం ప్రభుత్వం అని చెప్పిన తర్వాత అక్కడ ఉన్న భూమిలో అక్రమంగా ఉన్నవారిని తొలగించే ప్రయత్నం చేస్తున్నారని మంత్రి పొన్నం ప్రభాక ర్ విమర్శించా
మీసేవ ఆధ్వర్యంలోని ‘మీటికెట్’ యాప్లో టిజిఎస్ఆర్టిసి సేవలను సమగ్రంగా అనుసంధానించడంతో, బస్పాస్ల కోసం డిపోలు, కౌంటర్ల వద్ద క్యూలు నిలబడే రోజులకు ముగింపు పడనుంది. ప్రభుత్వ మొబైల్
ఎపిలోని తూర్పుగోదావరి జిల్లా మండపేట మండలం వేములపల్లిలో మరో పరువు హత్య కలకలం రేపింది. ప్రేమ వివాహం చేసుకున్నారన్న కోపంతో, ఒక వ్యక్తిని అతని భార్య సోదరులే దారుణంగా హత్య చేశారు. గురువారం
వైసిపి మాజీ మంత్రి, ఎపి మండలిలో ప్రతిపక్ష నాయకుడు, బొత్స సత్యనారాయణ అస్వస్థతకు గురయ్యా రు. ఆయనకు బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో కుటుంబసభ్యులు హైదరాబాద్కు తరలించారు. శుక్రవారం తెల్లవారు
హైదరాబాద్: అంతర్జాతీయ సైబర్క్రైమ్ నిందితుడిని హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. కంబోడియా నుంచి వస్తుండగా.. చెన్నై విమానాశ్రయంలో నిందితుడిని పట్టుకున్నారు. నిందితుడు విశాఖకు చెందిన
ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వం దేశవ్యాప్తంగా 4 కోట్ల ఇండ్లు నిర్మించిందని, మోదీ పేదలందరికీ ఇండ్లు నిర్మించి ఇచ్చే విషయంలో పోటీ పడుతుంటే పేదల ఇళ్లను
బెంగాల్ రాజధాని కోల్కతాలో శుక్రవారం మధ్యాహ్నం 1.22 గంటల సమయంలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్పై 5.5 తీవ్రత నమోదైనట్టు నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ (ఎన్సీఎస్ ) వెల్లడించింది. ఇద
టీవీకే పార్టీ అధినేత ,నటుడు విజయ్ నుంచి విడాకులు కోరుతూ ఆయన భార్య సంగీత చెంగల్పట్టు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఒక సినీ నటితో విజయ్కు వివాహేతర సంబంధమే కారణమని విడాకుల పిటిషన్లో సం
ఇరుగుపొరుగు దేశాలు పాకిస్థాన్, అఫ్ఘనిస్థాన్ మధ్య పోరు తీవ్రతరం అయింది. తమ దేశం అఫ్ఘనిస్థాన్పై బహిరంగ ప్రత్యక్ష యుద్ధానికి దిగిందని పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ ఎక్స్ సామాజిక మాధ్యమ
ఢిల్లీ మద్యం స్కామ్ కేసులో మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాకు ఊరట లభించింది. వారిని ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు శుక్రవారంనాడు కేసు నుంచి విడుదల చేసింది.
టి-20 ప్రపంచకప్లో ఆదివారం భారత్కి అత్యంత కీలకమైన మ్యాచ్ జరుగనుంది. సెమీస్కి చేరుకోవాలంటే.. వెస్టిండీస్తో జరిగే ఈ మ్యాచ్లో కచ్చితంగా విజయం సాధించాల్సి ఉంది. మరోవైపు వెస్టిండీస్కి
ఎపిలో బి ఫార్మసీ విద్యార్థిని ఆయేషా మీరా హత్య కేసులో సుదీర్ఘ కాలంగా సిబిఐ ఆధీనంలో ఉన్న ఆయేషా శరీర అవశేషాలను విజయవాడలోని సిబిఐ కోర్టు ఆదేశాల మేరకు ఆమె తల్లిదండ్రులకు అప్పగించారు. ఈ సందర
చిలుకూరు బాలాజీ దేవాలయ ప్రధాన అర్చకులు సౌందరరాజన్ మృతి పట్ల మాజీ సిఎం కెసిఆర్, బిఆర్ఎస్ కార్య నిర్వాహక అధ్యక్షుడు కెటిఆర్లు సంతాపం వ్యక్తం చేశారు. చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకుల
కెపిహెచ్బిలో గజం భూమి ధర రూ. 2.65 లక్షలు పలికింది. 1,400 ఎస్ఎఫ్టి ఉన్న అపార్ట్మెంట్ ఫ్లాట్కు రూ. 1.10 కోట్ల ధర పలకడంతో మరోసారి రికార్డు ధరలకు హౌసింగ్ బోర్డు భూములు, ఫ్లాట్లు అమ్ముడుపోయాయి. భూ
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క శుక్రవారం విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న కనకదుర్గమ్మ వారిని దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న ఉప ముఖ్యమంత్రి
హైదరాబాద్: తాను చెప్పింది నిజమని ఇవాళ కోర్టు తీర్పుతో తేలిందని మాజీ ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత అన్నారు. లిక్కర్ కేసు నుంచి తాను నిర్దోషిగా బయటపడటంపై ఆమె మాట్లాడారు. తన
హుబ్లీ: తొలిసారి రంజీ ట్రోఫీ ఫైనల్కు చేరిన జమ్ము కశ్మీర్ జట్టు చరిత్ర సృష్టించేందుకు సిద్ధమైంది. కర్ణాటకతో జరుగుతున్న ఫైనల్ మ్యాచ్ నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి భారీ ఆధిక్యం దిశగా దూ
హైదరాబాద్: ప్రభాస్ హీరోగా.. సెన్సేషనల్ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘స్పిరిట్’. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఇప్పటికే సినిమా నుంచి
హైదరాబాద్: మద్యం స్కామ్ పేరుతో ఢిల్లీలో ఆప్ ప్రభుత్వాన్ని కూల్చారని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ తెలిపారు. ఇదే కథ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో బిఆర్ఎస్ ఓటమికి కారణమైందని అన్న
హైదరాబాద్: ఎపి మాజీ మంత్రి, వైసిపి నేత బొత్స సత్యనారాయణ అస్వస్థతకు గురయ్యారు. ఆయనకు గురువారం రాత్రి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. వెంటనే కుటుంబసభ్యులు ఆయన్ని హైదరాబాద్కు తరలించారు. శుక్
అమరావతి: వ్యవసాయ రంగంలో యాంత్రీకరణను, రైతులకు ఆధునిక పరికరాలను పరిచయం చేసి..ప్రోత్సహిస్తున్నామని సిఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. ఫుడ్ ప్రాసెసింగ్ పై అధిక దృష్టి పెట్టామని అన్నారు. ఎప
అమరావతి : నంద్యాల జిల్లా డోన్ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. జగదుర్తి వద్ద క్రేన్ ను కారు ఢీకొనడంతో అక్కడికక్కడే ముగ్గురు మృతి చెందారు. బెంగుళూరుకు చెందిన ప్రమోద్ అనే వ్యక్తి క
ఐసిసి టి-20 ప్రపంచకప్లో భాగంగా జింబాబ్వేతో జరిగిన మ్యాచ్లో భారత్ 72 పరుగుల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. సూపర్-8లో భాగంగా జరిగిన ఈ మ్యాచ్లో భారత్ అదరగొట్టింది. అన్ని విభాగాల్లో
టీం ఇండియా బౌలింగ్ లైనప్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు యువ బౌలర్ అర్ష్దీప్ సింగ్. కెరీర్ ఆరంభం నుంచి అద్భుతమైన బౌలింగ్తో ప్రధాన బౌలర్గా ఎదిగాడు. ఎంత ఒత్తిడిలో అయినా క
నావంద్గీ ( బషీరాబాద్)లో హుబ్లీ ఎక్స్ ప్రెస్ రైలుకు స్టాప్ ఏర్పాటు చేయడం ఎంతో సంతోషకరం చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు కొండా విశ్వేశ్వర్ రెడ్డి తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి నావాం
హైదరాబాద్: పేదల ఇళ్లు కూల్చితే..మీ ప్రభుత్వాన్ని ప్రజలు కూల్చుతారని కేంద్రమంత్రి బండి సంజయ్ తెలిపారు. ఖమ్మంలో మంత్రుల తీరు దారుణంగా ఉందని అన్నారు. ఈ సందర్భంగా ఖమ్మంలో ఆయన మీడియాతో మాట్
హైదరాబాద్ లోని ఎంజిబిఎస్ బస్ స్టేషన్ లో తెలంగాణ ఆర్టీసీ దేశంలోనే మొట్టమొదటిసారిగా జియోగ్రాఫికల్ ఇండికేషన్ ఆన్ వీల్స్ ద్వారా గుర్తించిన సాంస్కృతిక ,కళాత్మక చిత్రాలతో రూపొందించిన
పెద్దపల్లి: రోడ్డు ప్రమాదానికి గురైన బాధితులకు కేంద్ర ప్రభుత్వం చికిత్స నిమిత్తం రూ. 1,50,000 వైద్య ఖర్చులతో పాటు బాధితుడిని ఆసుపత్రికి తీసుకువెళ్లిన వ్యక్తులకు 25వేల సహాయాన్ని అందిస్తుందన
హైదరాబాద్: లిక్కర్ కేసు విషయంలో రాజకీయ కుట్రతోనే కేసు పెట్టారని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తెలిపారు. మాజీ సిఎం కెసిఆర్, బిఆర్ఎస్ ను టార్గెట్ చేయడానిక
కరీంనగర్ జిల్లా నూతన కలెక్టర్ గా చిత్రా మిశ్రా శుక్రవారం కలెక్టరేట్ ఛాంబర్ లో బాధ్యతలు స్వీకరించారు. జిల్లా కలెక్టర్ గా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన చిత్రా మిశ్రాను కలెక్టర్ ఛాంబర్ ల
హైదరాబాద్: టి20 వరల్డ్ కప్లో భాగంగా సూపర్-8లో జింబాబ్వేపై భారత్ గెలుపొందింది. జింబాబ్వేపై టీమిండియా 72 పరుగుల తేడాతో విజయం సాధించింది. భారత బ్యాట్స్మెన్లు బ్యాట్ ఝుళిపించడంతో నాలుగు వి
ఢిల్లీ: లిక్కర్ కేసులోఆమ్ ఆద్మీ పార్టీ ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ కు భారీ ఊరట లభించింది. కేజ్రీవాల్, మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాకు రౌస్ అవెన్యూ కోర్టు క్లీన్ చాట్ ఇచ్చింది. కేజ
లక్నో: క్రికెటర్ రింకూ సింగ్ ఇంట విషాదం చోటుచేసుకుంది. రింకూ సింగ్ తండ్రి ఖాన్ చంద్ర సింగ్ కన్నుమూశారు. నోయిడాలోని ఓ ఆస్పత్రిలో లివర్ క్యాన్సర్తో పోరాడుతూ చికిత్స పొందుతూ తుదిశ్వాస వ
బిజెపి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి జాతీయ విద్యాపరిశోధన, శిక్షణ మండలి (ఎన్సిఇఆర్టి) చరిత్రను వక్రీకరించడం, వివాదాస్పద పాఠ్యాంశాలను ప్రచురించడంలో తన ప్రావీణ్యం చూపిస్తున్నట్టు కన
అమరావతి: ప్రేమ పెళ్లి చేసుకున్నాడని యువతి కుటుంబ సభ్యులు యువకుడిని కొట్టి చంపారు. ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా మండపేట మండలం ద్వారపూడిలో జరిగింద
ఇరాన్ అమెరికాల మధ్య ఉద్రిక్తతలు పతాక స్థాయికి చేరుకున్న నేపథ్యంలో ఏ క్షణమైనా ఇరాన్పై దాడి జరిగే అవకాశం ఉన్నందున భారత్ ప్రభుత్వం అక్కడ నివసిస్తున్న భారతీయ ప్రజలు, విద్యార్థులు, వ్యాప
రాష్ట్ర రాజకీయాల్లో రైతు సంక్షేమం ఎప్పుడూ సున్నితమైన అంశం. ముఖ్యంగా పంట పెట్టుబడి సాయంగా అమలులోకి వచ్చిన రైతుభరోసా వంటి పథకాలు కేవలం ఆర్థిక సాయం మాత్రమే కాకుండా, ప్రభుత్వాల రాజకీయ నిబ
హైదరాబాద్: ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆదేశాలతో ఉద్యోగుల పెండింగ్ బిల్లులు, గ్రామపంచాయతీలకు నిధులను ఆర్థిక శాఖ అధికారులు విడుదల చేశారు. ఉద్యోగుల పెండింగ్ బిల్లులు రూ.745 కోట్లు విడు
నేచురల్ స్టార్ నాని భారీ ప్రాజెక్ట్ ‘ది ప్యారడైజ్’ ఫస్ట్ సింగిల్ ‘ఆయా షేర్..’ ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో, ఎస్ఎల్వీ సినిమాస్ బ్యానర్పై సుధాకర్
'హాయ్ మై లవ్స్' అని రష్మికా మందనా తన పెళ్లి ఫొటోలను ట్వీట్టర్ లో ఆమె పోస్టు చేశారు. ఉదయ్ పూర్ లో గురువారం నటుడు విజయ్ దేవరకొండను రష్మికా మందనా పెళ్లి చేసుకుంది. ఇప్పుడు తన అభిమానులకు తన భర
బ్లాక్ బస్టర్ హిట్ మెషిన్ అనిల్ రావిపూడి తన నెక్స్ మూవీ ప్రకటనతో మరోసారి అందరిలో ఆసక్తిని పెంచారు. వరుసగా తొమ్మిది బాక్సాఫీస్ విజయాలతో అదరగొట్టిన అనిల్ రావిపూడి.. ఈ సంక్రాంతికి వచ్చిన
అమరావతి: ఐపిఎస్ సునీల్ నాయక్పై గుంటూరు మొబైల్ కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. కస్టోడియల్ టార్చర్ కేసులో నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. ఆర్ఆర్ఆర్ కేసులో మాజీ సిఎం, వైస
చెన్నై: టి20 వరల్డ్ కప్లో భాగంగా సూపర్8లో జింబాబ్వేపై టీమిండియా ఘన విజయం సాధించింది. జింబాబ్వేపై భారత జట్టు 72 పరుగుల తేడాతో గెలుపొందింది. భారత జట్టు తొలుత బ్యాటింగ్ చేసి 257 పరుగుల లక్ష్య
వికారాబాద్: ప్రేమించాడు.... ఇరు కుటుంబ సభ్యులు పెళ్లికి ఒప్పుకోకపోవడంతో ఎదురించి ఆమెను పెళ్లి చేసుకున్నాడు. వివాహం జరిగిన 20 రోజుల తరువాత అతడు కనిపించకుండాపోయాడు. ఈ సంఘటన వికారాబాద్ జిల్
న్యూఢిల్లీ: ఎన్సిఇఆర్టి 8వ తరగతి సాంఘిక శాస్తం పుస్తకంలో న్యాయవ్యవస్థలోని అవినీతిపై అవమాన కరమైన అంశాలు ఉన్నందువల్ల ఆ పుస్తకాన్ని సుప్రీంకోర్టు గురువారం నాడు నిషేధించింది. పుస్తకం ప
మన తెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా 100 నియోజకవర్గాల్లో (హైదరాబాద్ నగరం వెలుపల) తెలంగాణ పబ్లిక్ స్కూళ్లను ఈ ఏడాది నుంచి ప్రారంభించాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆదేశించారు.
మన తెలంగాణ/ఖమ్మం బ్యూరో: ఖమ్మం జిల్లాకు చెం దిన ముగ్గురు మంత్రుల విలాసల కోసమే పేదల ఇళ్ళ ను కూల్చారని ఈ ముగ్గురు మంత్రులు మహా మయగాళ్లు అని రాష్ట్ర బి ఆర్ ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కల్వకుంట్
(మొదటి పేజీ తరువాయి) సంఘటనల ఫొటోలను మంత్రి విలేకరులకు చూపించారు. దీంతోపాటు వెలుగుమెట్లలో పేదలకు ఇళ్లు తిరిగి కట్టిస్తామని అప్పటి బిఆర్ఎస్ ప్రభుత్వం హామీ ఇచ్చి గాలికి వదిలేసిందని ఆయన
మన తెలంగాణ/హైదరాబాద్: ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో అమలు చేయాల్సిన వంద రోజుల కార్యాచరణ ప్రణాళిక రూపొందించి అమలు చేయడానికి కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వు లు జారీ
(మొదటి పేజీ తరువాయి) ప్రస్తావనకు రాకుండా ఉన్న పలు రంగాల విషయంలో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం దిశలో ఇజ్రాయెల్లో మేలో జరిగే చర్చలతో తుది సంతకాలు కుదురుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు ఎఫ్టిఎ ప
మేషం ఊహించని శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. ఆదాయం పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో కొన్ని కీలక విషయాలపై చర్చలు చేస్తారు. నూతన వ్యాపారాలు వృద్ధి చెందుతాయి. వృత్తి ఉద్యోగాలలో మరింత అనుకూల వాతా
టి20 ప్రపంచకప్లో టీమిండియా సెమీ ఫైనల్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది. గురువారం జింబాబ్వేతో జరిగిన సూపర్8 గ్రూప్1 కీలక మ్యాచ్లో భారత్ 72 పరుగులతో ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో భారత్ సెమీ
డిజిసిఎ (డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్) టికెట్ రద్దు, మార్పులపై కొత్త నిబంధనలు జారీ చేసింది. బుకింగ్ చేసిన 48 గంటలలోపు రద్దు చేస్తే అదనపు రుసుము ఉండదు. అయితే ప్రయాణ తేదీకి కనీసం 7 రో
టి20 ప్రపంచకప్ సూపర్8 గ్రూప్1లో సౌతాఫ్రికా వరుసగా రెండో విజయం నమోదు చేసింది. గురువారం వెస్టిండీస్తో జరిగిన మ్యాచ్లో సఫారీ టీమ్ 9 వికెట్ల తేడాతో జయకేతనం ఎగుర వేసింది. ఈ గెలుపుతో సౌతాఫ్రి
అలనాడు ఓ వ్యాపార సంస్థగా వెలిసి, ఆనక భారతదేశంలో పాలనా పగ్గాల దశకు చేరిన వైభవ ఈస్ట్ ఇండియా కంపెనీ మూతపడింది. ఈ విధంగా ఈ కంపెనీ మూసుకోవడం చరిత్రలో ఇది రెండోసారి అయింది. ఒకనాడు శక్తివంతమైన
చెన్నైలో జింబాబ్వేతో జరిగిన T20 ప్రపంచ కప్ మ్యాచ్లో టీమ్ఇండియా నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 256 పరుగుల భారీ స్కోరు సాధించింది. తొలుత టాస్ గెలిచిన జింబాబ్వే బౌలింగ్ ఎంచుకుంది. టాస్
కాళేశ్వరం ప్రాజెక్ట్ పేరుతో గత బిఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్ర ఆర్ధిక వ్యవస్ధను చిన్న భిన్నం చేయడంతో పాటు కోట్ల రూపాయాలు కమీషన్లు దండుకుందని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ క
వచ్చే నెల ఒకటో తేదీ నుంచి రహదారి భద్రత పన్ను (రోడ్డు సేఫ్టీ సెస్)ను విధించేందుకు రవాణా శాఖ సన్నద్ధమవుతోంది. మార్చి ఒకటో తేదీ నుంచి కొత్త వాహనాలు కొనుగోలు చేసే వారిపై ఈ పన్నును విధించేందు
యంగ్ హీరో విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన్న మూడు ముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. రాజస్థాన్లోని ఉదయపూర్ వేదికగా గురువారం ఉదయం 10 గంటల 10 నిమిషాలకు హిందూ సంప్రదాయం ప్రకారం ఈ వివాహం జరిగి
నిజామాబాద్ లో గత మూడు రోజులుగా పసుపు కొనుగోళ్లు నిలిచిపోవడంతో అన్నదాతల ఆందోళనకు దిగారు. అధికారుల నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ రైతులు ఒక్కసారిగా మార్కెట్ కమిటీ కార్యాలయంపైకి దూసుక
దేశవ్యాప్తంగా మహిళలలో క్యాన్సర్ లను నివారించే కార్యక్రమం మొదలు కానున్నది. ప్రధాని మోదీ ఫిబ్రవరి 28న రాజస్థాన్ లోని అజ్మీర్ లో 14 ఏళ్ల లోపు బాలికలకు దేశవ్యాప్తంగా హ్యూమన్ పాపిల్లోమా వైరస
ఛత్తీస్ఘడ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లాలో భద్రతా బలగాలకు, మావోయిస్టులకు జరిగిన ఎదురు కాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందినట్లు జిల్లా ఎస్పీ డాక్టర్ జితేంద్రయాదవ్ తెలిపారు.గురువార
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నేపధ్యంలో వారం రోజుల్లో శశికళ పార్టీ ఏర్పాటు కానుంది. ఓ వారం రోజుల్లో ఈ పార్టీ పేరు , ఇతర వివరాలను వెల్లడిస్తానని అన్నాడిఎంకె బహిష్కృత నాయకురాలు, జయలలిత నెచ
ప్రధాని మోడీ ఈ ఎగ్జిబిషన్లో పలు ఉపయుక్త సాధనాలను శ్రద్ధగా తిలకించారు. వాటి వివరాలను ఆసక్తితో తెలుసుకున్నారు. ప్రత్యేకించి రోడ్డు ప్రమాదాల తగ్గింపునకు రూపొందించిన మొబైల్ ఐ వివరాలను ఆ
ఐదు సంవత్సరాలుగా తాము ఇద్దరం ప్రేమించుకున్నామని, ఈ నెల ఫిబ్రవరి 3 వ తేదీన సికింద్రాబాద్లో ఒక గుడిలో తనను పెళ్ళి సైతం చేసుకుని, ప్రస్తుతం వారి కుటుంబ సభ్యుల చెప్పుడు మాటలు విని తనను ఒంటర
బాసర శ్రీ జ్ఞాన సరస్వతి క్షేత్రం భక్తులతో పోటెత్తింది. శుభ ముహుర్తాల నేపథ్యంలో తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. గురువారం భక్తుల సందడి నెలకొంది. శుభ
రామ్చరణ్ హీరోగా బుచ్చిబాబు సనా దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘పెద్ది’. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన ప్రతీ అప్డేట్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా కొన్ని నెలల క్
బాపట్ల: జిల్లాలోని వాడరేవు-పిడుగురాళ్ల మార్గంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఇంజనీరింగ్ చదువుతున్న విద్యార్థిని ప్రాణాలు కోల్పోయింది. స్కూటీపై వెళ్తున్న సహస్ర(20) ఆగి
ఐసిసి టి-20 ప్రపంచకప్లో భాగంగా సౌతాఫ్రికాతో జరిగిన సూపర్-8 మ్యాచ్లో పరాజయం పాలై.. భారత్ సెమీస్కు వెళ్లే మార్గాన్ని సంక్లిష్టంగా మార్చుకుంది. దీంతో ఈరోజు జింబాబ్వేతో, ఆ తర్వాత వెస్టిండ
టీం ఇండియా క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ఇంట్లో పెళ్లి వేడుకలు మొదలయ్యాయి. ఆయన కుమారుడు అర్జున్ టెండూల్కర్ మార్చి తొలి వారంలో అతడి స్నేహితురాలు సానియా చందోక్ని పెళ్లి చేసుకోనున్
ఢిల్లీ: తెలంగాణలో ఏం జరుగుతుందో కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీకి తెలుసుకోవాలని బిజెపి ఎంపి ఈటల రాజేందర్ తెలిపారు. సిఎం రేవంత్ రెడ్డి దుర్మార్గాలను రాహుల్ ఆపాలని అన్నారు. ఈ సందర్
రాజస్థాన్లో విషాదం చోటు చేసుకుంది. స్కూల్లో ఆడుకుంటూ ఓ 9 సంవత్సరాల బాలిక కుప్పకూలి ప్రాణాలు కోల్పోయింది. కార్డియాక్ అరెస్ట్ కారణంగానే ఆ చిన్నారి మృతి చెందినట్లు వైద్యులు అనుమానిస్త
అమరావతి: నదుల అనుసంధానం చేస్తే నీటి సమస్య తగ్గుతుందనిఎపి సిఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. గంగా-కావేరి నదుల అనుసంధానం కావాలని అన్నారు. ఎపి అసెంబ్లీలో రాయలసీమ ప్రాజెక్టుపై చర్చ జరిగింది.
ఐసిసి టి-20 ప్రపంచకప్లో భాగంగా శ్రీలకంతో జరిగిన సూపర్-8 మ్యాచ్లో న్యూజిలాండ్ 61 పరుగుల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ విజయంతో సెమీస్ ఆశలను సజీవం చేసుకుంది కివీస్ జట్టు.. మరోవైపు
హైదరాబాద్: భూమి సుందరీకరణకు తాము వ్యతిరేకం కాదు.. రియల్ ఎస్టేట్ దందాకు వ్యతిరేకం అని టిబిజెపి అధ్యక్షుడు రామచందర్ రావు తెలిపారు. రియల్ ఎస్టేట్ కోసమే మూసీ ప్రాజెక్టు అని విమర్శించారు. మన
హైదరాబాద్: జూబ్లీహిల్స్ రోడ్ నెం. 36 లో మెట్రో స్టేషన్ సమీపంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. మంగళగిరి షాపింగ్ మాల్ లో భారీ ఎత్తున మంటలు ఎగసిపడ్డాయి. ముందుగా షాప్ ముందు ఏర్పాటు చేసిన డెకర
అమరావతి: రాయలసీమ ఎత్తిపోతల పథకంపై వైసిపి అబద్ధాలు చెబుతోందని ఎపి మంత్రి నిమ్మల రామానాయుడు ఆరోపించారు. రాయలసీమ బిడ్డ అని చెప్పుకునే మాజీ మంత్రి వైసిపి జగన్ మోహన్ రెడ్డి ఏం చేశారని..ఈ ఐదే
మన తెలంగాణ/ బోడుప్పల్ : గుర్తు తెలియని వ్యక్తి హనుమాన్ దేవాలయంలో నమాజ్ చేసిన ఘటన మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. మల్కాజ్గిరి కమిషనరేట్ మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధ
హైదరాబాద్: రాష్ట్రం వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఐఎఎస్ అధికారుల బదిలీలు జరిగాయి. వాటిలో ప్రధానంగా సంజయ్ కుమార్ను పరిశ్రమలు, ఐటి శాఖల స్పెషల్ చీఫ్ సెక్రటరీ పదవి నుంచి పిఆర్ & ఆర్డి, ఆర్డబ్
తెలంగాణ రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాల్లో కులాల ద్వేషం, పెత్తందార్ల పెత్తనం అవశేషాలు ఇంకా బుసకొడుతున్నాయనడానికి ఈ నెల 19న నాగర్కర్నూల్ మండలం లోని కుమ్మెర మల్లన్న జాతరలో జరిగిన దారుణ సంఘ
ఎన్నో ఆటుపోట్లు, అవాంతరాల మధ్య న్యూఢిల్లీ వాషింగ్టన్ మధ్య వాణిజ్య ఒప్పందం కుదిరింది. అయితే ఈ ఒప్పందం భారత దేశ ప్రయోజనాలకు భంగకరంగా ఉందని కొందరు, ట్రంప్ స్వదేశంలో ఎదురవుతున్న నిరసనలకు త
భారతదేశంలో ఉన్నత విద్యా వ్యవస్థ చారిత్రాత్మక మార్గమధ్యంలో నిలిచింది. ఒకప్పుడు దేశనిర్మాణం సామాజిక పురోగతికి మేధో శక్తిగా భావించబడిన ఈ వ్యవస్థ ఇప్పుడు నిర్మాణాత్మకంగా, నైతికంగా సంక్
దారిద్య్రానికి పూచిన పువ్వులు దయనీయమైన జీవితాల్ని వెళ్ళదీస్తున్నాయి. తల్లిపాలు అందక తల్లడిల్లుతున్న శిశువులు ఎంతో మంది చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు. చిన్నారులు ఆకలితో నక
గ్లామర్ ప్రపంచంలో వెలుగులు ఎప్పటికీ నిలవవని, స్టార్డమ్ శాశ్వతం కాదని టాలీవుడ్ మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా పేర్కొంది. తాజాగా ఆమె మాట్లాడుతూ “సినిమాల్లో అవకాశాలు వస్తున్నప్పుడే హీరోయ
ప్రముఖ నటుడు శివాజీ నిర్మాతగా, హీరోగా శ్రీ శివాజీ ప్రొడక్షన్స్ పతాకంపై రూపొందుతున్న క్రైమ్ కామెడీ ఫ్యామిలీ థ్రిల్లర్ చిత్రం ‘సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని’. ఇంతకు ముందు శివాజీతో ప
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న కడప జిల్లా అర్థరాత్రి రాజంపేట దీప్ లాడ్జిలో అగ్నిప్రమాదం జరిగింది. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ఆ లాడ్జి రిసెప్షన్ లో పని చేస్తున్న వ్యక్తి మంటల్
మనతెలంగాణ/హైదరాబాద్:తెలంగాణను మా న్యుఫ్యాక్చరింగ్ పవర్గా తీర్చిదిద్దాలని, ఇందుకు కొ న్ని ముఖ్యమైన సంస్థలను ఆకర్షించేలా ప్రణాళికలు రూపొందించాల్సిన అవసరం ఉందని సి ఎం రేవంత్ రెడ్డి అభ
టెల్ అవీవ్ : ఇజ్రాయెల్ పార్లమెంట్లో ప్రసంగించడం తనకు దక్కిన గౌరవం, గర్వకారణం అని ప్రధాని నరేంద్ర మోడీ చెప్పారు. ఉగ్రవా దం ఏ రూపంలో ఉన్నా అది మానవాళికి ప్రమాదకరమే అని ప్రదాని మోడీ చెప్పా
