అవినీతి అధికారుల అక్రమ సంపాదన ఆశకు ఎఅధికారులు గట్టి బ్రేక్ వేశారు. అనుమతుల పేరుతో సామాన్యులను పీడించి పిప్పి చేస్తున్న నర్సింహులపేట మండల పరిషత్ కార్యాలయ అధికారుల లంచాల పర్వానికి వరంగ
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ 12వ తరగతి విద్యార్థుల రీ-వెరిఫికేషన్, రీ-ఎవాల్యుయేషన్ కోసం ఉపయోగించే ఆన్లైన్ సర్వీస్ మెకానిజం(ఓఎస్ఎం) పోర్టల్ను వెంటనే పునఃప్రారంభించాలన్న
కేరళకు చెందిన మోడల్ గంజాయితో రెడ్ హ్యాండెడ్గా పట్టుబడింది. బ్యాంకాక్ నుంచి ముంబైకి రూ.11.82 కోట్ల విలువైన హై-క్వాలిటీ ‘హైడ్రోపోనిక్ గంజాయి’ని స్మగ్లింగ్ చేస్తూ మాజీ ‘మిసెస్ కేరళ’ పోటీ
రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ అభ్యర్థి మీనాక్షి నటరాజన్కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. తెలంగాణలో నమోదైన ఓ క్రిమినల్ కేసు వివరాలను అఫిడవిట్లో వెల్లడించలేదనే కారణంతో
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. కృష్ణ జింకల వేట కేసు ఆధారంగా రూపొందిన తాజా చిత్రం ‘కాలా హిరన్ : ది బ్యాటల్ ఆఫ్ లెగసీ’. ఈ మూవీ విడుదలపై సల్మాన్ అభ్యంతరం వ్
తన సినిమాలతో ఫ్యామిలీ ఆడియన్స్ను మెప్పించడమే కాదు.. ప్రమోషన్స్తో కూడా కడుపుబ్బా నవ్వించ గల దర్శకుడు అనిల్ రావిపూడి. ఈ ఏడాది చిరంజీవి హీరోగా ‘మన శంకరవరప్రసాద్ గారు’ సినిమాతో గ్రాండ్ స
ప్రస్తుతం క్రికెట్ ప్రపంచం దృష్టి అంతా ఒకే ప్లేయర్పై ఉంది. అతడే వైభవ్ సూర్యవంశీ. 15 ఏళ్ల ఈ కుర్రాడు.. తన ఆటతో ఎన్నో అద్భుతాలు సృష్టించాడు. త్వరలోనే జాతీయ జట్టులోకి అడుగు పెట్టనున్నాడు. ఇప
హుజూరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వంపై బిఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్ రావు తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్లో బిఆర్ఎస్ కార్యకర్తల సమాదేశంలో హరీశ్ మాట్లాడారు. కా
ఇండియన్ ప్రీమియర్ లీగ్లో ఫైనల్ మ్యాచ్లో విరాట్ కోహ్లీ గాయంతో బాధపడిన విషయం తెలిసిందే. కాలి కండరాల గాయంతో బాధపడుతూనే చివరి వరకూ బ్యాటింగ్ చేసి ఆర్సిబిని గెలిపించాడు. అయితే ఆ మరుసటి ర
అమరావతి: రెండేళ్ల క్రితం ప్రజలు ఇచ్చింది అధికారం కాదు..బాధ్యత అని ఎపి డిప్యూటీ సిఎం పవన్ కల్యాణ్ తెలిపారు. ఈ విజయం పార్టీలది కాదు..ప్రజలది అని అన్నారు. చారిత్రక విజయానికి కారణమైన ప్రతి ఒక
భారతదేశ ఆటో మొబైల్ మార్కెట్లో హోండా స్కూటర్ల విషయంలో జాగ్రత్తగా వ్యవహరిస్తోంది. దీనికి కంపెనీ కొన్ని స్కూటర్లు మార్కెట్లో అంతగా సేల్ కాకపోవడమే కారణం. వీటిలో క్లిక్, ఏవియేటర్, గ్రాజియా,
రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) అధినేత మోహన్ భగవత్ ప్రయాణిస్తున్న రైలుపై రాళ్ల దాడి జరిగింది. ఈ దాడికి సంబంధించి ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. గురువారం రాత్రి మోహన్
అమరావతి: విభజన వల్ల కొంత నష్టపోయామని ఎపి సిఎం చందబాబు నాయుడు తెలిపారు. ప్రజా వేదిక కూల్చి వేతతో విధ్వంసం మొదలు పెట్టారని అన్నారు. తిరుపతి జిల్లా దామినేడులో ’రెండేళ్ల నమ్మకం-అభివృద్ధి, స
హైదరాబాద్: ఉప్పల్లో ఉన్న స్కైవాక్ లిఫ్ట్లో చిక్కుకొని ఓ యువకుడు 2 గంటలు నరకం అనుభవించాడు. రాహుల్(20) అనే యువకుడు ఉప్పల్లోని ఓ హాస్టల్లో ఉంటూ ఎన్ఆర్పిలో ఉద్యోగం చేస్తున్నాడు. విధులు
రియల్మీ తాజాగా తన కొత్త మిడ్-రేంజ్ స్మార్ట్ఫోన్ను భారత మార్కెట్లో విడుదల చేసింది. సంస్థ దీనిని రియల్మీ P4R 5G పేరిట పరిచయం చేసింది. ఈ స్మార్ట్ఫోన్ బిగ్ బ్యాటరీ లైఫ్, థర్మల్ మేనేజ్మె
ఫుట్బాల్ అభిమానులు ఎంతగానో ఇష్టపడే ఫిఫా ప్రపంచకప్ ప్రారంభమైంది. ఈ మెగా టోర్నమెంట్లో ఆసియా జట్టు దక్షిణ కొరియా బోణీ కొట్టింది. చెకియాతో జరిగిన పోరులో 2-1 తేడాతో విజయం సాధించింది. ఈ మ్య
హైదరాబాద్: కామారెడ్డి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. నిజాం సాగర్ ప్రాజెక్టులో ఇద్దరు పిల్లలతో కలిసి దూకి తండ్రి, ఇద్దరు పిల్లలు మృతి చెందారు. బంధువుల సమాచారంతో గాలింపు చర్యలు రెస్క్యూ
టెక్నో భారతదేశ టెక్ మార్కెట్లో సరికొత్త స్మార్ట్ ఫోన్ ను లాంచ్ చేసింది. ఈ పరికరం టెక్నో పోవా 8 పేరిట విడుదల అయింది. ఈ ఫోన్ పోయిన ఏడాది లాంచ్ అయిన పోవా 7 ఫోన్ కు అప్గ్రేడ్గా వచ్చింది. అనేక
దిగ్గజ షూటర్, ప్రఖ్యాత కోచ్ జస్ఫాల్ రాణా(49) కన్నుమూశారు. కొద్ది రోజులు క్రితం తీవ్ర అనారోగ్యానికి గురైన ఆయన ఈ రోజు ఉదయం తుదిశ్వాస విడిచారు. భారత స్టార్ షూటర్ మను బాకర్ ఈయన వద్దే శిక్షణ తీస
అమరావతి: ప్రజా ప్రభుత్వం బాధ్యతలు చేపట్టి నేటికి సరిగ్గా రెండేళ్లు అని ఎపి సిఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. గత ప్రభుత్వం సవాళ్లు, సంక్షోభాలు, సమస్యలను వదిలి వెళ్లిందని అన్నారు. ఈ సందర్భం
పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ ఘోర పరాజయం పొందిన తరువాత కేవలం 27 రోజుల్లోనే ఆ పార్టీలో అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. దాదాపు 60 మందికిపైగా ఎంఎల్ఎలు తిరుగుబాటు
భారతదేశం అనేక గొప్ప నాయకులను ప్రపంచానికి అందించింది. వీరి ఆలోచనలు, నాయకత్వం, సేవలు ప్రపంచవ్యాప్తంగా ప్రభావం చూపాయి. మహాత్మా గాంధీ అహింస, సత్యాగ్రహ సిద్ధాంతాలతో ప్రపంచానికి కొత్త మార్గ
ఇంగువ కట్టిన గుడ్డ ఎంత ఉతికినా వాసన పోనట్లు అనే సామెత లాగనే తెలంగాణ పరిస్థితి ఉంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి విడిపోయి ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణ అవతరించి పుష్కర కాలం దాటింది. హైదరాబా
మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు బాబీ కొల్లి కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘చిరుబాబీ2’ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ‘వాల్తేరు వీరయ్య’ భారీ బ్లాక్బస్టర్ తర్వాత ఈ విజయవంతమ
సింగర్ సునీత తనయుడు ఆకాష్ హీరోగా, భైరవి ఆర్థ్యా హీరోయిన్గా శివ వరప్రసాద్ దర్శకత్వంలో తాటి బాలకృష్ణ నిర్మించిన ‘కొత్త మలుపు’ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా హ
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రానికి కీలకమైన పలు మౌలిక వసతుల ప్రాజెక్టులపై కేంద్రం సహకారం అందించాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రధాని నరేంద్ర మోడీని కోరారు. సాగు, తాగునీటి అవసరాల దృష్
మన తెలంగాణ/హైదరాబాద్: దేశ ఆర్థికాభివృద్ధికి ప్రధాన ఇంజన్లుగా ఉన్న ఢిల్లీ, ముం బై, కోల్కతా, చెన్నై, హైదరాబాద్, బెంగళూరు నగరాల అభివృద్ధి కోసం ప్రధానమంత్రి కార్యాలయం ఆధ్వర్యంలో ‘ఎం-6 టాస్క
న్యూఢిల్లీ: కుటుంబాన్ని నడిపే మహిళలు కేవలం గృహిణులు మాత్రమే కాదని.. ఈ దేశాన్ని నడిపిం చే జాతి నిర్మాతలని సుప్రీంకోర్టు అభివర్ణించింది. ఆమె కేవలం ఇంటి పనులు మాత్రమే చేయడం లేదని, భావి తరాల
మన తెలంగాణ/హైదరాబాద్: మీనాక్షి నటరాజ న్ రాజ్యసభ నామినేషన్ తిరస్కరణ వెనుక ము ఖ్యమంత్రి రేవంత్రెడ్డి సన్నిహిత సహచరుల హ స్తం ఉందని బిఆర్ఎస్ సీనియర్ నేత హరీశ్రావు ఆరోపించారు. బిఆర్ఎస్
న్యూఢిల్లీ: భారతదేశ భవితకు వికసిత్ భార త్ లక్ష సాధన కీలకం అని ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. ఈ వికసిత భారత్ ఆశయ సాధనకు దేశవ్యాప్త సంఘటిత కార్యాచరణ అత్యవసరం అని పిలుపు నిచ్చారు. గురువారం
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో ప్రజలకు మరింత సౌకర్యవంతమైన, పారదర్శకమైన పరిపాలన అందించాలన్న లక్ష్యం తో ఆర్డీఓ, తహసీల్దార్, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు శాశ్వత భవనాలు నిర్మించాలని ర
ఇటీవలే ఒమన్ తీరం వెంబడి అమెరికా నౌకాదళాలు జరిపిన దాడిలో గల్లంతైన ముగ్గురు భారతీయ నావికులు మృతి చెందినట్లు నిర్థారణ అయింది. ఈ విషయాన్ని భారత నౌకాయాన మంత్రి సర్బానంద సోనోవాల్ గురువారం ఢ
దుబాయ్: ఇరాన్కు అమెరికా అధ్యక్షుడు డొ నాల్డ్ ట్రంప్ గట్టి హెచ్చరిక సందేశం పంపా రు. ఈరోజు రాత్రి ఇరాన్ అత్యంత బలీయం గా దెబ్బకొడతామని గురువారం ప్రకటించా రు. ఇరాన్ చుమరు క్షేత్రాలు, ఖర్గ్
భోపాల్: రాజ్యసభ ఎన్నికల్లో బీజేపీకి భారీ విజయం దక్కింది. మధ్యప్రదేశ్ లోని మూడు రాజ్యసభ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో మూడింటినీ బీజేపీ కైవసం చేసుకుంది. 2026 రాజ్యసభ ఎన్నికల్లో మధ్యప్రదేశ్ న
విద్యా, ఉద్యోగ విషయాలపై దృష్టి సారించడం మంచిది... మేషం వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. సోదరులతో స్థిరాస్తి వివాదాలు కలుగుతాయి. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగాలల
రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు హైదరాబాద్ కు రానున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ భారతదేశపు మొదటి ప్రధానమంత్రి దివంగత జవహర్ లాల్ నెహ్రూ రికార్డును అధిగమించి, నిరంతరంగా 12 స
మల్టీలెవల్ మార్కెటింగ్ పేరుతో అమాయకుల నుంచి కోట్లు దండుకుంటున్న ముఠాకు నగర పోలీసులు అడ్డుకట్ట వేశారు. భారీ మోసాలకు పాల్పడుతున్న ఈ కేసులో కీలక నిందితులైన ఆరుగురు వ్యక్తులను హైదరాబాద్
ఆస్ట్రేలియా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత స్టార్ షట్లర్ పి.వి.సింధు, యువ సంచలనం తాన్వి శర్మ క్వార్టర్ ఫైనల్లో ప్రవేశించారు. అయితే భారత క్రీడాకారిణిలు మాల్విక బన్సోద్, తాన్య హేమ
నగరంలో సంచలనం సృష్టించిన అక్కాచెల్లెళ్ల మృతిపై హైదరాబాద్ పోలీస్ కమిషనర్ విసి సజ్జనార్ విచారణకు ఆదేశించారు. మామిడి పండ్లు తినడంతోనే మృతిచెందినట్లు వస్తున్న వార్తల నేపథ్యంలో అంతర్గత
కోల్కతాలోని అలీపూర్ ప్రాంతంలో ఉన్న ఒక బహుళ అంతస్తుల ప్రభుత్వ కార్యాలయ భవనంలో బుధవారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. భవనంలోని 3, 4 అంతస్తులలో మంటలు చెలరేగాయి. అయితే, మధ్యలో ఉన్న అంతస్తుల
ఖమ్మం నగరంలోని ప్రముఖ ఎలక్ట్రానిక్ షోరూమ్ సోనోవిజన్లో భారీ చోరీ జరిగింది. సుమారు రూ.కోటి విలువైన సెల్ఫోన్లను దొంగలు అపహరించారు. నగరంలోని వైరా ప్రధాన రహదారిలో గల సోనోవిజన్ షోరూంల
పెండింగ్ కేసులను పరిష్కరించుకునేందుకు న్యాయ సేవల ప్రాధికా సంస్థ(టిఎస్ ఎల్ఎస్ఏ) ఆధ్వర్యంలో ఈ నెల 20వ తేదీన రెండవ జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనుంది. ఈమేరకు రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి,
పాక్ ఆక్రమిత కాశ్మీర్ (పీఓకే)లో నిరసనకారులపై పాకిస్థాన్ సైన్యం జరిపిన కాల్పుల్లో గురువారం కనీసం 16 మంది మరణించగా, మరో 37 మంది గాయపడ్డారు. ఈ ఘటన రావలకోట్లోని ఈద్గాహ్ మైదానంలో చోటుచేసుకుం
హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై గురువారం సాయంత్రం లారీ దగ్ధమైంది. ఈ సంఘటన దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధి ఎగ్జిట్ 5 వద్ద చోటుచేసుకుంది. నడుస్తున్న లారీలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటలను
ఒమన్ తీరంలో భారతీయ సిబ్బందితో ప్రయాణిస్తున్న నౌకపై అమెరికా చేసిన దాడిలో ముగ్గురు భారతీయులు మృతి చెందిన విషయం తెలిసిందే. మృతుల్లో ఒకరు ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నానికి చెందిన మెరైన్
తిరుగుబాట్లు, అంతర్గత విభేదాలతో సతమతమవుతున్న తృణమూల్ కాంగ్రెస్కు రోజుకో ఎదురుదెబ్బ తగులుతోంది. తాజాగా ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు ప్రకాశ్ చిక్ బరైక్ పార్టీకి, ఎంపి పదవికి రాజీనామా చేశా
రావల్కోట్: మరోసారి పాకిస్థాన్ ఆర్మీ బరితెగించింది. పివొకె రావల్కోట్లో నిరసనకారులపై కాల్పులు జరిపింది. ఈ కాల్పుల్లో 16 మంది మృతి చెందగా.. మరో 37 మంది గాయపడ్డారు. రెండు రోజుల కిందట విఒకెల
అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసిసి) ప్రతీ నెల ప్రకటించే ప్లేయర్ ఆఫ్ ది మంత్ నామినేషన్లను గురువారం విడుదల చేసింది. ఇందులో బంగ్లాదేశ్ ఆటగాళ్లదే హవా ఉంది. గత నెలలో పాకిస్థాన్తో జరిగిన టె
హైదరాబాద్: గతంలో నిషేదానికి గురైన క్యూనెట్ సంస్థ సరికొత్తగా ఇగ్నైట్ పేరుతో అవతారం ఎత్తిందని సిపి సజ్జనార్ తెలిపారు. ఆ సంస్థ చేయాలనుకున్న దాదాపు రూ.5వేల కోట్ల భారీ మోసం కుట్రను భగ్నం చేస
అమరావతి: ఐదేళ్లు మైనింగ్ వ్యవస్థను మాజీ సిఎం జగన్ మోహన్ రెడ్డి,ఆయన అనుచరులు నాశనం చేశారని ఎపి మంత్రి కొల్లు రవీంద్ర ఆరోపించారు. మైనింగ్ రంగాన్ని దేశానికి ఆదర్శంగా తీర్చిదిద్దే లక్ష్యం
హైదరాబాద్: దేశంలో మామిడికాయ తినాలంటే భయపడే పరిస్థితి వచ్చిందని కేంద్రమంత్రి బండిసంజయ్ తెలిపారు. పాలు తాగితే 3 రోజులు ఆస్పత్రి పాలయ్యానని అన్నారు. జమ్మికుంట కృషి విజ్ఞాన కేంద్రంలో ప్రక
మాజీ ఎమ్మెల్సీ కవిత రాజకీయ పార్టీ తెలంగాణ రక్షణ సేన(టిఆర్ఎస్)పై బిఆర్ఎస్ అభ్యంతరం తెలిపింది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. టిఆర్ఎస్ పేరు తెలంగాణ సెంటిమెంట్తో ముడిప
హైదరాబాద్: రెండున్నరేళ్లుగా నోటిఫికేషన్లు లేక లక్షలాది మంది యువత నష్టపోతున్నారని బిఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. యువత వయోపరిమితి దాటిపోయి అర్హత కోల్పోతున్నారని అన్నారు. హ
డంబుల్లా: ముక్కోణపు సిరీస్లో భాగంగా అఫ్గానిస్థాన్తో జరుగుతున్న మ్యాచ్లో భారత్-ఎ బ్యాటర్లు అదరగొట్టారు. ఈ మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన భారత్ 49 ఓవర్లలో 9 వికెట్లు కోల్ప
హైదరాబాద్: ఎల్ నినో ప్రభావంతో దక్షిణ తెలంగాణలో రుతుపవనాలు నిలిచిపోతాయి. తెలంగాణలోని మిగిలిన 70 శాతం ప్రాంతంలో వేసవి తాపం దీర్ఘకాలం కొనసాగి, రుతుపవనాలు ఆలస్యంగా వచ్చే అవకాశం ఉంది. ఉత్త
వాషింగ్టన్: ఒమన్ తీరంలో వాణిజ్య నౌకపై అమెరికా దాడుల్లో ముగ్గురు భారతీయ నావికులు మృతి చెందారు. దాడి సమయంలో నౌకలో 24 మంది భారతీయ సిబ్బందులు ఉన్నారు. అమెరికా దాడులను తీవ్రంగా భారత్ తప్పుబట్
అమరావతి: ఎపి సిఎం చంద్రబాబు నాయుడు పాలనంతా దగా, మోసం, అబద్దాలు, స్కాములేనని మాజీ సిఎం వైసిపి జగన్ మోహన్ రెడ్డి ఆరోపించారు. డిఎస్సిలో ఎన్నో అక్రమాలు జరిగాయని అన్నారు. ఈ సందర్భంగా తాడేపల
న్యూఢిల్లీ: వాహనదారులకు కేంద్రం శుభవార్త చెప్పింది. అధికస్థాయిలో ఇథనాల్ కలిపిన పెట్రోల్కు ఎక్సైజ్ సుంకం రద్దు చేసింది. బుధవారం జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం.. 22 శాతం నుండి 30 శాతం ఇథనాల
పంజాగుట్ట: సైబర్ నేరగాళ్లు పోలీసులను సైతం వదలడంలేదు. పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న ఎఎస్ఐ ఫోన్ కు టిఎస్ కాప్స్ పేరుతో సైబర్ నేరగాళ్లు ఎపికె ఫైల్ ను పంపారు. తొందర పాటు
అమరావతి: ఎపి సిఎం చంద్రబాబు నాయుడు పాలనంతా దగా, మోసం, అబద్దాలు, స్కాములేనని మాజీ సిఎం వైసిపి జగన్ మోహన్ రెడ్డి ఆరోపించారు. డిఎస్సిలో ఎన్నో అక్రమాలు జరిగాయని అన్నారు. ఈ సందర్భంగా తాడేపల
భారత ఎ జట్టు.. శ్రీలంక ఎ, అఫ్గానిస్థాన్ ఎ జట్లతో ముక్కోణపు సిరీస్ ఆడుతోంది. ఈ సిరీస్లో భారగ ఎ తరఫున బరిలోకి దిగిన వైభవ్ సూర్యవంశీ.. అక్కడ తన సత్తా చాటుతున్నాడు. శ్రీలంకతో జరిగిన తొలి మ్యాచ
తెలుగు రాష్ట్ర్రాల్లో మరోసారి ఇడి దాడులు జరిగాయి. హైదరాబాద్ లో 10 చోట్ల ఇడి అధికారులు తనిఖీలు చేశారు. ఎపి లిక్కర్ స్కాంలో ఇడి సోదాలు చేయడంతో లిక్కర్ స్కాంలో కీలక సూత్రధారి రాజ్ కేసిరెడ్డ
జనగాం: కోడి కూర వండలేదని భార్య-భర్తల మధ్య గొడవ జరగడంతో తండ్రిని కుమారుడు కర్రతో కొట్టడంతో అతడు ఘటనా స్థలంలోనే చనిపోయాడు. ఈ సంఘటన జనగామ జిల్లా తరిగొప్పుల మండలంలో జరిగింది. పోలీసులు తెలిప
హైదరాబాద్: ఖమ్మంలోని జడ్పీ కార్యాలయం సమీపంలోని సోనోవిజన్ దుకాణంలో భారీ చోరీ జరిగింది. అర్థరాత్రి దొంగలు సెల్ ఫోన్ల దుకాణంలో తాళాలు పగులగొట్టి చొరబడ్డారు. రూ. కోటి విలువైన వందకు పైగా
వరంగల్: ప్రేమజంటపై దాడి చేసి డబ్బులు లాక్కున్న ముగ్గురిని పోలీసులు అరెస్టు చేసిన సంఘటన వరంగల్ జిల్లా రంగశాయి పేట మండలంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... మిల్స్కాలనీలోని ఉ
ఉప్పల్: ప్రధాని నరేంద్ర మోడీ పేదలు, బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తున్నారని ఉప్పల్ డివిజన్ అధ్యక్షులు మారినేని ఫణీంద్ర తెలిపారు. దేశాన్ని అభివృద్ధి పథంలో ముందుకు నడ
మేడిపల్లి: ఓ మహిళను పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఆమెతో సహజీవనం చేసి రూ.40 లక్షలు, బంగారం తీసుకొని ప్రియుడు పారిపోయిన సంఘటన మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జ
మార్గమధ్యలో పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన తల్లి.. క్షేమంగా తల్లి, శిశువు మన తెలంగాణ/ఉప్పల్: ఉప్పల్ మండలంలోని నాచారం ప్రాంతానికి చెందిన నిషా భాను (27) గర్భిణి. ఆమెకు పురిటి నొప్పులు రావడంతో
లక్నో: బాలికపై అత్యాచారం చేసి పారిపోతున్న మతగురువుపై పోలీసులు కాల్పులు జరపడంతో అతడు తీవ్రంగా గాయపడిన సంఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం ఫిరోజాబాద్ ప్రాంతంలో జరిగింది. రామ్గఢ్ పోలీస్ స్టేష
ఇటీవలి కాలంలో మన దేశంలో ఎక్కువగా వినిపిస్తున్న మాట ఎల్నినో. ప్రకృతి ప్రకోపానికి ఎల్నినో ఒక ప్రత్యక్ష ఉదాహరణగా నిలుస్తోంది. ఒకే సమయంలో ఒక చోట కరవు, మరో చోట ముంపు నగరాలను వణికించబోతున్
దేశ రాజకీయాలు ఈ రోజు విరుద్ధ వైచిత్య్రంలో కొనసాగుతున్నాయి. బిజెపి నేతృత్వంలోని అధికార కూటమి వరుస విజయాలతో దూసుకునిపోతుండడమే కాదు, తదుపరి ఎన్నికల గెలుపు కోసం ఇప్పటినుంచే వ్యూహాలు రూపొ
మన తెలంగాణ/హైదరాబాద్: రేపటి భవిష్యత్కు ఇప్పుడే పునాదులు వేసి ప్రపంచానికి అద్భుతమైన నగరాన్ని అందించబోతున్నామని, ప్రపంచానికి ఒక దిక్సూచీగా భారత్ ఫ్యూచర్ సిటీని గొప్ప నగరంగా తీర్చిదిద
భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం. మన రాజ్యాంగం పౌరులందరికీ సమాన హక్కులను కల్పించింది. అందులో అత్యంత ప్రాథమికమైనది, పవిత్రమైనది ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు, నచ్చని వ
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, రాష్ట్రాల్లో మానసిక, మేధో వికలాంగుల సంరక్షణ బాధ్యతలను నిర్వర్తిస్తున్న వేలాది కుటుంబాలు ప్రతిరోజూ ఒక బాధాకరమైన ప్రశ్నతో జీవిస్తున్నాయి. మా తర్వాత మా పిల్లలను ఎ
న్యూఢిల్లీ: దేశంలో రాజకీయ సుస్థిరత అవసరాన్ని ప్రజానీకం గుర్తించిందని ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. స్థిరత్వంతో సుస్థిర ప్రభుత్వం తద్వారా సముచిత నిర్ణయాధికారం సంక్రమిస్తుందని, ఈ సత్
1941 జూలై 17న జన్మించిన భారతీరాజా 1977లో వచ్చిన తమిళ సినిమా ’16 వయధినిలే’ (తెలుగులో పదహారేళ్ల వయసు)తో దర్శకుడిగా పరిచయమయ్యారు. ఇక హరిప్రసాద్, సుహాసిని కీలక పాత్రల్లో తెరకెక్కిన ‘కొత్త జీవితాలు
న్యూఢిల్లీ: మధ్యప్రదేశ్ రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్ అ భ్యర్థి మీనాక్షి నటరాజన్నామినేషన్ తిరస్కరణపై కాంగ్రె స్ పార్టీ ఎన్నికల కమిషన్ (ఈసీ)ను ఆశ్రయించింది. రిటర్నింగ్ అధికారి ఇచ్చిన
మన తెలంగాణ/హైదరాబాద్: తొలి వర్షానికే రాష్ట్ర రాజధాని హైదరాబాద్ అతలాకుతలమైందని ఈ విషయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సైతం అంగీకరించారని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ మండి
మన తెలంగాణ/హైదరాబాద్: అంతరాష్ట్ర నదీ జలాల వివాదం పరిష్కరించుకునేందుకు మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ వద్దకు మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డిని తీసుకెళ్ళడానికి తాను స
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలంలోని ఐలాపురం వంతెన సమీపంలో బుధవారం రాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.ద
కార్డిఫ్: టి20 ప్రపంచకప్ టోర్నమెంట్కు సన్నాహకంగా బుధవారం నిర్వహించిన వార్మప్ మ్యాచ్లో భారత మహిళా క్రికెట్ టీమ్ ఓటమి పాలైంది. ఆసక్తికరంగా సాగిన మ్యాచ్లో ఇంగ్లండ్ ఐదు పరుగుల తేడాతో భా
కోల్కతా: తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ)లో చీలిక మరింత ముదురుతున్న వేళ, తిరుగుబాటు వర్గ నేత రితాబ్రత బెనర్జీ సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ వర్గమే అసలైన టీఎంసీ అని ప్రకటించిన ఆయన, కాంగ్రెస్లో వ
బెంగళూరు : ప్రధాని నరేంద్రమోడీతో తనకున్న సన్నిహిత సంబంధం రాజకీయాలకు అతీతమైనదని మాజీ ప్రధాని హెచ్డి దేవెగౌడ అభివర్ణించారు. మోడీతో తనకు వ్యక్తిగత గౌరవం, బలమైన సంబంధాలు గత దశాబ్ద కాలంగా
న్యూఢిల్లీ: భారత నావికాదళం కోసం 20 మెరుగైన సామర్థం గల గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ జామ్మర్లను రూ. 449 కోట్ల వ్యయంతో కొనుగోలు చేసేందుకు ఒప్పందంపై కేంద్ర రక్షణ మంత్రిత్వశాఖ సంతకాలు చే
ముంబై: అఫ్గానిస్థాన్తో జరిగే వన్డే సిరీస్ నుంచి ఆల్రౌండర్ హార్దిక్ పాండ్య వైదొలిగాడు. ఈ విషయాన్ని భారత క్రికెట్ బోర్డు (బిసిసిఐ) అధికారికంగా ప్రకటించింది. పూర్తి ఫిట్నెస్తో ఉన్న హా
ఆఫ్ఘనిస్థాన్లోని పలు ప్రాంతాలపై పాకిస్థాన్ తాజాగా వైమానిక దాడులు నిర్వహించిందని, ఈ ఘటనలో కనీసం 13 మంది మృతి చెందగా 14 మంది గాయపడినట్లు తాలిబాన్ ప్రభుత్వం బుధవారం వెల్లడించింది. గత కొన
హైదరాబాద్: సుజుకీ మోటార్ సైకిల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ (SMIPL), సుజుకీ మోటార్ కార్పొరేషన్, జపాన్ వారి టూ-వీలర్ అనుబంధ సంస్థ హైదరాబాద్, తెలంగాణలో ‘బర్గ్ మన్ & అవెనిస్ హ్యాంగ్ అవుట్ పరేడ్’ న
కారులో మంటలు చెలరేగి కారు పూర్తిగా దగ్ధమైన సంఘటన ఆంద్రప్రదేశ్ లోని శ్రీ సత్యసాయి జిల్లా ముదిగుబ్బ మండల కేంద్రంలో బుధవారం చోటుచేసుకుంది. వివరాలలోకి వెళితే.. ముదిగుబ్బకి చెందిన ఆదెప్ప క
ఆర్థిక సంవత్సరం 2024, ఆర్థిక సంవత్సరం 2026 మధ్య ఆర్డర్ పరిమాణం పరంగా భారతదేశంలోని ప్రముఖ క్విక్ కామర్స్ ప్లాట్ఫామ్లలో ఒకటిగా అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న జెప్టో లిమిటెడ్, సెబీ వద్ద
