బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు సంచలన నిర్ణయం తీసుకుంది. వచ్చే నెల ఫిబ్రవరి 7ను భారత్లో ప్రారంభం కానున్న టీ20 వరల్డ్ కప్ లో ఆడబోమని స్పష్టం చేసింది. భద్రతా కారణాల దృష్ట్యా భారత్ లో తమ జట్టు పర
చెన్నై: తమిళ్ స్టార్ హీరో విజయ్ స్థాపించిన తమిళగ వెట్రి కజగం (టీవీకే) పార్టీకి రాబోయే అసెంబ్లీ ఎన్నికల కోసం 'విజిల్' గుర్తును కేటాయించినట్లు భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) గురువారం ప్రకటించింద
హైదరాబాద్: నైనీ కోల్ బ్లాక్ లో మైనింగ్ చేయలేమని సింగరేణితో అప్పటి ప్రభుత్వం బలవంతంగా లేఖ రాయించిందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ఫీల్డ్ విజిట్ చేసిన తర్వాత సెల్ఫ్ డిక్లరేషన్ ఇ
మెల్బోర్న్: ఆస్ట్రేలియాలో కాల్పులు కలకలం సృష్టించాయి. న్యూ సౌత్ వేల్స్ రాష్ట్రంలోని లేక్ కార్గెల్లిగో పట్టణంలో గురువారం జరిగిన కాల్పుల్లో ముగ్గురు మరణించగా, మరొకరు గాయపడ్డారని పోలీ
తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ అధికారులు దూకుడు పెంచారు. ఈ కేసులో ఇప్పటికే పలువురు అధికారులను విచారించిన సిట్.. గురువారం బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెండ్ కెటిఆర్
శ్రీనగర్: జమ్మూకశ్మీర్ దోడా సెక్టార్ లో రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్మీవాహనం అదుపు తప్పి200 అడుగుల లోయలో పడిపోయింది. 10 మంది జవాన్లు మృతి చెందారు. పలువురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత
అమరావతి: నిత్యజీవితంలో సాంకేతికత కీలకంగా మారిందని మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. మాల్ ప్రాక్టీస్ వంటివి జరిగితేనే ఈ సెంటర్ ద్వారా తక్షణం గుర్తించవచ్చు అని అన్నారు. కమాండ్ కంట్రోల్
ముంబయి: ప్రముఖ గాయని ఎస్ జానకి కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు. జానకి తనయుడు మురళీకృష్ణ(65) గురువారం కన్నుమూశారు. మురళీ చనిపోవడంతో షాక్కు గురయ్యానని ఆమె తన ఫేస్బుక్ ఖాతాలో తెలిపార
దావోస్: తెలంగాణలో పారిశ్రామిక ప్రగతికి ఉన్న సానుకూల అవకాశాలు, అనుకూల వాతావరణం, రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలు గురించి ప్రపంచ ఆర్థిక సదస్సు ప్రతినిధులతో ముఖ్యమంత్రి రే
హైదరాబాద్: న్యూజిలాండ్-టీమిండియా మధ్య జరిగే టి20కి ముందు కాంగ్రెస్ ఎంపి శశిథరూర్ శుభాకాంక్షలు తెలుపుతూ పోస్టు పెట్టారు. భారత జట్టు ఓటమిని చవిచూసినప్పుడు గంభీర్ నిర్ణయాలను ఎంతో మంద
అమరావతి: భూమండలం మీద ఇంత దారుణమైన క్రెడిట్ చోరీ చేయగలవారు ఎవరూ ఉండరని మాజీ సిఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తెలిపారు. ఎపి సిఎం చంద్రబాబునాయుడును చూసి ఊసరవెల్లి కూడా సిగ్గుపడుతుందని అన్నారు
ఆదిలాబాద్: గుంత తొవ్వి అస్థిపంజరం నుంచి తల భాగం తీసుకెళ్లిన సంఘటన ఆదిలాబాద్ జిల్లా ఇచ్చొడ మండల కేంద్రంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... ఇస్లామ్నగర్ గ్రామానికి చెందిన లాం
కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ కాకుండా విపక్ష పార్టీలు పాలించే రాష్ట్రాల్లో ఉన్న గవర్నర్లు ఏదో ఒక విషయంలో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలతో ఘర్షణ వైఖరిని అవలంబించడం గత కొన్నేళ్లుగా జరుగుతున
కమ్యూనిస్టులు అంటే పీడిత తాడిత ప్రజల కోసం నిలబడే నిలదీసే నిక్కచ్చి పార్టీగా దేశంలో ఒక బలమైన గుర్తింపు ఉంది. ఎర్రజెండా అంటే కార్మిక కర్షక లోకానికి సబ్బండవర్ణాలకు ఒక అండ. నాటి బ్రిటిష్ స
ప్రపంచ భద్రతకు గ్రీన్లాండ్ కీలకం, వెనక్కి తగ్గేది లేదంటున్నారు ట్రంప్. వెనిజువెలా తర్వాత ట్రంప్ గ్రీన్లాండ్పై కన్నేయడంతో ప్రపంచం నివ్వెరపోతోంది. ఇదిలా ఉంటే అమెరికా అధ్యక్షుడు డొన
మనిషి పని చేస్తూ, చేస్తూ ఎక్కడో ఓ చోట ఆగిపోయి విశ్రాంత జీవన మజిలీకి సిద్ధపడవలసిందే. వయసుతో సంబంధం లేకుండా కూడా చాలా మంది తమ విధులు కొనసాగిస్తుంటారు. కాలు, చేయి సహకరించినంతకాలం అది సాధ్యప
భౌగోళిక, సామాజిక, రాజకీయ తెలంగాణ రాలేదు తొలి మలి దశ ఉద్యమంలో ధిక్కార స్వరం వినిపించిన యోధుడు ముచ్చర్ల సత్తన్న జయంతి కార్యక్రమంలో వక్తల ఉద్ఘాటన మన తెలంగాణ/ నాంపల్లి : రాష్ట్రంలో అధికార
నవీన్ చంద్ర, దివ్య పిళ్లై ప్రధాన పాత్రల్లో కరుణ కుమార్ రచన, దర్శకత్వం వహించిన సైకలాజికల్ హారర్ మూవీ హనీ. ఒవా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై రవి పీట్ల, ప్రవీణ్ కుమార్ రెడ్డి నిర్మించిన ఈ చ
నిహాల్ కోధాటి, సూర్య శ్రీనివాస్ హీరోలుగా అక్కి విశ్వనాధ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న యూనిక్ స్పై డ్రామా ’చైనా పీస్’. మూ న్ లైట్ డ్రీమ్స్ బ్యానర్ లో తెరకెక్కిన ఈ చిత్రం లో కమల్ కామరాజ
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తిరుపతి జిల్లాలో జల్లికట్టులో విషాదం చోటుచేసుకుంది. ఎద్దు కుమ్మడంతో ఓ యువకుడు మృతి చెందాడు. పుల్లయ్యగారి పల్లెలో 16వ తేది జల్లికట్టులో ఎద్దు కుమ్మడంతో
వరుస బ్లాక్బస్టర్లతో దూసుకుపోతున్న అడివి శేష్ ఇప్పుడు తన ప్రతిష్టాత్మకమైన చిత్రం ‘డకాయిట్’తో అలరించబోతున్నారు. ఈ చిత్రంతో షానియల్ డియో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఇందులో మృణాల
అమరావతి: అక్రమ సంబంధానికి అడ్డుగా ఉండడంతో భర్తను భార్య ప్రియుడితో కలిసి చంపేసి గుండెపోటుతో మృతి చెందాడని అందరినీ నమ్మించింది. ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుంటూరు జిల్లా దుగ్గిరాల మ
విదర్భ: టి20 సిరీస్లో భాగంగా భారత్-న్యూజిలాండ్ మధ్య జరిగిన తొలి టి20లో టీమిండియా ఘన విజయం సాధించింది. కివీస్పై భారత జట్టు 48 పరుగుల తేడాతో గెలిచింది. భారత బ్యాట్స్మెన్లు అభిషేక్ శర్మ, రిం
అమరావతి: ఓ ప్రైవేటు బస్సు టైర్ పేలడంతో అదుపుతప్పి డివైడర్ దాటి అవతలి వైపు లారీని ఢీకొట్టడంతో ముగ్గురు మృతి చెందారు. రెండు వాహనాలు దహనమయ్యాయి. ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నంద్యాల జిల్
న్యూఢిల్లీ: రిపబ్లిక్ డే నాడు లేదా జనవరి 26కు ముందే టెర్రరిస్ట్ దాడికి కుట్ర జరుగుతోందని నిఘావర్గాలు హెచ్చరించడంతో భద్రతా దళాలు బుధవారం ఢిల్లీలో హైఅలర్ట్ ప్రకటించాయి. దాడి కోడ్ 26-26 గా వ్
మన తెలంగాణ/హైదరాబాద్: హైదరాబాద్ గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లకు (జిసిసి) ప్రధాన కేం ద్రంగా మారిందని, మూసీ నది పునరుజ్జీవనంతో పాటు రివర్ ఫ్రంట్ అభివృద్ధి చేసి నైట్ టైమ్ ఎకానమీపై దృష్టి పెడ
దావోస్: ఓ చిన్న మంచుగడ్డ గ్రీన్లాండ్ను అమెరికా కోరుకొంటోందని దావోస్లో ఆరంభమైన ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్లుఇఎఫ్) సదస్సులో ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ చెప్పారు. ఈ ప్రాంత కీలక నైసర్గిక స
మన తెలంగాణ/హైదరాబాద్: అవినీతి నిరోదకశాఖకు ఇప్పటికే చిక్కిన హన్మకొండ జిల్లా అ దనపు కలెక్టర్ అర్ర మాడ వెంకట్ రెడ్డికి వంద కోట్లకు పైనే ఆస్తిపాస్తులు ఉన్నట్టు తాజాగా ని ర్వహించిన సోదాలలో
మన తెలంగాణ/హైదరాబాద్: కాంగ్రెస్ ముఖ్య నేతల సమావేశం లో జగిత్యాల నియోజకవర్గం బిఆర్ఎస్ ఎమ్మెల్యే కె.సంజయ్ ప్రత్యక్షమయ్యారు. దీంతో పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మం త్రి టి.జీవన్ రెడ్డికి చి
మన తెలంగాణ/సిటీబ్యూరో: సింగరేణి టెండర్ల వ్యవహారంపై బహిరంగ చర్చకు సిద్దమని బీఆర్ఎస్ నేత హరీశ్రావు, బీజెపి కేంద్రమంత్రి కిషన్రెడ్డిలకు మంత్రి పొన్నం ప్రభాకర్ ఓపెన్ చాలెంజ్ చే శారు. వ
మన తెలంగాణ/హైదరాబాద్: సింగరేణిలో దేశ చరిత్రలోనే ఎప్పుడూ లేని స్థాయిలో భారీ దోపిడీ జరుగుతోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ అరోపించారు. ఎన్నికల ముందు స్కీములు అంటూ ప్రజలను మ
న్యూఢిల్లీ: బంగారం, వెండి ధరలు ఆల్టైమ్ హైకి చేరుకున్నాయి. గ్రీన్లాండ్ సంక్షోభం కారణంగా ఉద్రిక్తతలు పెరగ్గా, డాలర్ బలహీనపడుతుండడం వల్ల బంగారం, వెండికి డిమాండ్ పెరిగింది. బుధవారం ఎంసిఎ
మేషం కుటుంబ సభ్యులతో ఏర్పడిన కలహాలు పరిష్కరించుకొంటారు. సంఘంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి. వృషభం పనులలో జాప్యం జరిగిన చివరికి పూర్తి చేస్తారు. గ
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్విట్జర్లాండ్లోని దావోస్లో నిర్వహించిన వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ వార్షిక సదస్సు -2026లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి స్విట్జర్లాండ్
రాష్ట్రం నుండి మావోయిస్టు పార్టీలో మరో 17 మంది కీలక వ్యక్తులు అజ్ఞాతంలో ఉన్నారని, వారంతా దేశ వ్యాప్తంగా వివిధ కేడర్లలో పనిచేస్తున్నట్లు పోలీస్ శాఖ పేర్కొంది. గతేడాది 576 మంది వివిధ క్యాడర
నేరేడ్మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదం ఒక చిన్నారి విద్యార్థి నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. తన తల్లితో కలిసి స్కూటీపై స్కూలుకు వెళ్తున్న ఎనిమిదేళ్ల బా
న్యూజిలాండ్తో బుధవారం జరిగిన తొలి టి20 మ్యాచ్లో టీమిండియా 48 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో భారత్ ఐదు మ్యాచ్ల సిరీస్లో 10 ఆధిక్యాన్ని అందుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన భా
ఆర్థిక ఇబ్బందులతో వికలాంగులైన కూతుర్ని చంపి వారు ఆత్మహత్య ప్రయత్నం చేసిన ఘటన జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని విజయనగర్ కాలనీలో చోటుచేసుకుంది.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..గ
భారత సంతతికి చెందిన నాసా వ్యోమగామి సునీతా విలియమ్స్ తన అనుభవాలను పంచుకున్నారు. ప్రస్తుతం భారత్లో పర్యటిస్తున్న సునీతా విలియమ్స్ ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర
నటి టీనా శ్రావ్య మేడారం జాతరలో తన పెంపుడు కుక్కకు మొక్కు చెల్లించడం ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద వివాదానికి దారితీసింది. దీనిపై ఆమె స్పందిస్తూ క్షమాపణలు కూడా చెప్పారు.కమిటీ కుర్రోళ్ల
కేంద్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక అటల్ పెన్షన్ యోజన (ఎపివై) 2030-31 వరకూ కొనసాగుతుంది. ఈ మేరకు బుధవారం జరిగిన కేంద్ర మంత్రి మండలిలో కీలక నిర్ణయానికి ఆమోదం తెలిపారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అధ
సికింద్రాబాద్ జిల్లా కావాలని అడిగిన వాళ్లను గత పదేళ్లలో అణచివేసిన బీఆర్ఎస్ అణచివేసిందని, ఇప్పుడు ఆ జిల్లా కావాలని కేటీఆరే అడగటం విచిత్రంగా ఉందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత విమ
ఇరాన్ తనను హత్యచేస్తే , అమెరికా ఏకంగా మొత్తం ఇరాన్నే తుడిచిపెట్టేస్తుందని ట్రంప్ హెచ్చరించారు. ప్రస్తుత దశలో ఇరాన్ అమెరికా మధ్య యుద్ధ వాతావరణం నెలకొని ఉంది. ఈ దశలో అమెరికా అధ్యక్షులు
విదర్భా క్రికెట్ అసోసియేషన్ వేదికగా న్యూజిలాండ్తో జరుగుతున్న తొలి టి20లో భారత్ బ్యాటింగ్ ముగిసింది.భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కొల్పొయి 238 పరుగులు చేసింది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచ
file name: fnzb1 గత పదేళ్ల కాలంలో బీఆర్ఎస్ చేసిన అవినీతి చిట్టా ఒక్కొక్కటిగా బయటకు వస్తుంటే, ఆ తప్పులను కప్పిపుచ్చుకోవడానికి కాంగ్రెస్ ప్రభుత్వంపై బురదజల్లుతున్నారని పీసీసీ అధ్యక్షుడు మహే
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ప్రస్తుతం దర్శకుడు ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో ఓ భారీ ప్రాజెక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని ప్రకటించిన దగ్గర నుండి ఈ సినిమాపై ప్రేక్షకులతో పాటు
“బిఆర్ఎస్ ఎమ్మెల్యే విజయుడును నేను కొట్టలేదు, తిట్టలేదు, అనవసరంగా నాపై దుష్ప్రచారం చేస్తున్న వారు వెంటనే క్షమాపణ చెప్పకపోతే గాంధీ మార్గంలో నిరాహార దీక్ష చేపడతా&” అని నాగర్ కర్నూలు క
కొన్ని గ్రామ పంచాయతీల్లో వీధి కుక్కలకు విష ప్రయోగం చేసి చంపినట్లు తమ దృష్టికి వచ్చిందని, ఈ ఘటనల పట్ల రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క అ
నాగ్పూర్: విదర్భా క్రికెట్ అసోసియేషన్ వేదికగా న్యూజిలాండ్తో జరుగుతున్న తొలి టి-20 మ్యాచ్లో భారత ఓపెనర్ అభిషేక్ శర్మ అదరగొడుతున్నాడు. ఈ మ్యాచ్లో న్యూజిలాండ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచు
2024 టి-20 ప్రపంచకప్లో భారత్ విశ్వ విజేతగా నిలిచిన తర్వాత టీం ఇండియా స్టార్ క్రికెటర్ రోహిత్ శర్మ టి-20 ఫార్మాట్కి రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో త్వరలో ప్రారంభంకానున్న టి-
మాళవిక మోహనన్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో 'కొత్త లోక: చాప్టర్ 1' సినిమా గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. నిజానికి ఈ సినిమాలో ఆమె నటించలేదు.. కానీ ఈ చిత్రం సృష్టించిన విజయం గురించి ఆమె ప్రశంస
భారతదేశపు ప్రీమియం విస్కీ విభాగంలో నాయకునిగా ఉన్న బ్లెండర్స్ ప్రైడ్, బ్లెండర్స్ ప్రైడ్ జెనిత్ బ్లాక్ ఎడిషన్ విడుదలను గర్వంగా ప్రకటించింది. ఒక నిజమైన, విలక్షణమైన అనుభవాన్ని సృష్టించడా
హైదరాబాద్: కుమారి 21ఎఫ్ సినిమాతో టాలీవుడ్లోకి అడుగుపెట్టి.. మంచి క్రేజ్ సంపాదించుకున్న హీరోయిన్ హెబ్బాపటేల్. అయితే గత కొంతకాలంగా ఈ భామకు పెద్ద సినిమా ఛాన్స్ రావడం లేదు. దీంతో చిన్న, చిన్
హైదరాబాద్: భారతదేశంలోని వృత్తి నిపుణులు మార్పు కోసం అధిక ఆశయంతో కొత్త సంవత్సరంలోకి అడుగుపెడుతున్నారు. లింక్డ్ఇన్ (LinkedIn) నుండి వచ్చిన కొత్త పరిశోధన ప్రకారం, 2026లో 72% మంది కొత్త ఉద్యోగం కోసం
రాష్ట్రంలో 50 కులాలను సంచార జాతులుగా రాష్ట్ర బిసి కమిషన్ గుర్తించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి చేయనున్న సిఫార్సులను కమిషన్ ఆమోదించింది. రాష్ట్ర బిసి కమిషన్ సమావేశం బుధవారం ఖైరతాబ
నాగ్పూర్: ఐదు టి-20ల సిరీస్లో భాగంగా విదర్భ క్రికెట్ అసోసియేషన్ వేదికగా భారత్తో జరుగుతున్న మ్యాచ్లో న్యూజిలాండ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. వన్డే సిరీస్ విజయంతో మంచి జోష్లో ఉన్
న్యూఢిల్లీ: యూట్యూబ్ వీడియోలో బరువు తగ్గే టిప్స్ చూసి.. వాటిని అనుసరించిన ఓ యువతి చివరికి ప్రాణాలనే కోల్పోయింది. ఈ విషాదకర సంఘటన తమిళనాడులోని మధురైలో జరిగింది. వివరాల్లోకి వెళితే.. ఒక యూ
విండ్హోక్: అండర్-19 ప్రపంచకప్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగుతోంది. ఇందులో భాగంగా మంగళవారం జపాన్తో జరిగిన మ్యాచ్లో ఆసీస్ ఆటగాడు విల్ మలాజ్చుక్ అరుదైన రికార్డు సాధించాడు. ఈ మ్యాచ్లో కేవల
దేశంలో కీలకపాత్ర పోషిస్తున్న సింగరేణిని కాంగ్రెస్, బిఆర్ఎస్ పార్టీలు.. రాజకీయ ప్రయోగశాలగా మార్చాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. గత పదేళ్లలో బిఆర్ఎస్ ఎలా పని చేసిందో.. ఇప్ప
శివమొగ్గ: ఆ వ్యక్తి ఓ వైద్యుడు కానీ, ఆ వృత్తికే కలంకం తెచ్చాడు. ప్రాణాలు కాపాడాల్సిన వృత్తిలో ఉండి రెండు నిండు ప్రాణాలను బలి తీసుకున్నాడు. చేసి అప్పులు తీర్చడానికి పెద్దమ్మ, పెదనాన్నన
భారత్తో జరిగిన మూడు వన్డేల సిరీస్ని న్యూజిలాండ్ 2-1 తేడాతో కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. ఇండోర్ వేదికగా జరిగిన మూడో వన్డేలో విరాట్ కోహ్లీ (124) జట్టును గెలిపించేందుకు పోరాటం చేశాడు. అయ
మహేశ్ బాబు, రాజమౌళి కాంబినేషన్లో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ చిత్రం ‘వారణసి’. కొద్ది రోజుల క్రితం హైదరాబాద్లో మెగా ఈవెంట్ నిర్వహించి ఈ సినిమా టైటిల్ని ప్రకటించారు. అంతేకాదు 2027లో రిల
న్యూఢిల్లీ: టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీని వెనక్కి నెట్టి న్యూజిలాండ్ బ్యాటర్ డారిల్ మిచెల్ వన్డేలో అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నాడు. తాజాగా బుధవారం ఐసీసీ వన్డే ర్యాంకి
ప్రయాగ్రాజ్: ఉత్తర్ప్రదేశ్లో విమాన ప్రమాదం చోటు చేసుకుంది. ప్రయాగ్రాజ్లో మిలిటరీ శిక్షణ విమానం కూలిపోయింది. సాధారణ శిక్షణలో ఉండగా.. స్థానిక కెపి కాలేజీ సమీపంలోని చెరువులో ఆర్మీ వ
అమరావతి: మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని మందా సాల్మన్ కుటుంబ సభ్యులు కలిశారు. పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం పిన్నెల్లి గ్రామంలో వైసిపి కార్యకర్త సాల్మన్పై టిడిపి కార్
టీం ఇండియా ‘కింగ్’ విరాట్ కోహ్లీ ప్రస్తుతం అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు. ఇటీవల జరిగిన న్యూజిలాండ్ వన్డే సిరీస్లో మూడు మ్యాచుల్లో 240 పరుగులు సాధించాడు. చివరి వన్డేలో 108 బంతుల్లో 124 పరుగులు చ
హైదరాబాద్: తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు వ్యవహారంలో బిగ్ ట్విస్ట్. ఈ కేసుతో మాజీ మంత్రి హరీష్ కు కూడా సంబంధమున్నట్లు అనుమానించి విచారణకు రావాలని ఆయనకు సిట్ నోటీసులు
హైదరాబాద్: మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా నేరేడ్మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్ కె పురం ఫ్లైఓవర్ వద్ద బుధవారం ఉదయం ఆర్మీ ట్రక్కు ఢీకొనడంతో బాలుడు చనిపోయాడు. పోల
న్యూఢిల్లీ: భారత్ లో జరగనున్న 2026 టీ20 ప్రపంచ కప్ లో బంగ్లాదేశ్ జట్టు ఆడుతుందా?.. లేదా? అనే దానిపై ఇంకా స్పష్టత లేదు. అయితే, తాము భారత్ లో ఆడబోమని బంగ్లా పట్టుబడుతోంది. దీనిపై అంతర్జాతీయ క్రిక
మొండివాడు రాజుకంటే బలవంతుడంటారు. కానీ, రాజే మొండివాడైతే ఇక చెప్పేందుకు ఏముంటుంది? అగ్రరాజ్యం అమెరికాను ఇందుకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఏడాది క్రితం రెండోసారి డొనాల్డ్ ట్రంప్ అధ్యక్ష బ
ప్రపంచ వ్యవహారాల్లో చమురు ఎంత ప్రముఖ స్థానం వహిస్తుందో, దానితో సాగే ధరల ఒడిదుడుకులు రాజకీయాలపై చూపే ప్రభావాన్ని చూస్తే స్పష్టమవుతుంది. బ్రూనై, కతార్ వంటి చిన్నదేశాలు కూడా తమ భూగర్భంలో
హైదరాబాద్ నుండి సుమారు 215 కిలోమీటర్ల దూరంలో తుంగభద్ర నది ఒడ్డున అలంపూర్లో ఒక ప్రశాంతమైన ప్రదేశంలోఉన్న జోగులాంబ ఆలయం ఒక శక్తివంతమైన శక్తిపీఠం. దేశంలోని ప్రసిద్ధి చెందిన 18 శక్తీ పీఠాలలో
చెన్నై: తమిళనాడు రాష్ట్రం మధురైలోని ఎల్ఐసి ఆఫీస్లో జరిగిన అగ్నిప్రమాదంలో సినీయర్ మహిళా అధికారి చనిపోలేదని హత్య చేశారని విచారణలో తేలింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... అందలాపురమ
బంగారం ధరలు సామాన్య ప్రజలకు చుక్కలు చూపెడుతున్నాయి. గత రికార్డు ధరలను బద్దలు కొడుతూ పసిడి దూసుకుపోతోంది. ఇప్పటికే కేజీ వెండి ధర 3 లక్షల రూపాయలు దాటి పరుగులు పెడుతోంది. ఈ క్రమంలో బంగారం ధ
కరూర్: తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా దూసుకొచ్చిన ఓ ప్రైవేటు బస్సు, స్కూటర్ ను ఢీకొట్టడంతో ఓ చిన్నారితో సహా ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాద సంఘటన కరూర
హన్మకొండ అదనపు కలెక్టర్ వెంకట్రెడ్డి నివాసాల్లో ఎసిబి అధికారులు అకస్మిక సోదాలు చేపట్టారు. ఆదాయానికి మించి ఆస్తుల కేసులో భాగంగా బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా 10 చోట్ల ఎసిబి సోదాలు నిర్వ
అమరావతి: విహారయాత్రకు తీసుకెళ్లిన స్కూల్ పిల్లల బస్సులు ఢీకొట్టిన సంఘటన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం రాజమండ్రిలో జరిగింది. ఈ ప్రమాదంలో 26 మంది పిల్లలు గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్ర
హైదరాబాద్: మెగాస్టార్ చిరంజీవి నటించిన 'మన శంకర్ వరప్రసాద్ గారు' సినిమా భారీ వసూళ్లతో దూసుకుపోతుంది. సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదలైన ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. చిరు నెక్
బేగంపేట: హైదరాబాద్ లోని బేగంపేట ఫ్లై ఓవర్ పై రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బుధవారం తెల్లవారుజామున ఫ్లైఓవర్ మధ్యలో డివైడర్ ను కారు ఢీకొట్టడంతో పల్టీ కొట్టి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో నల
మనతెలంగాణ/హైదరాబాద్ : సిఎం రేవంత్రెడ్డి బావమరిది సుజన్రెడ్డికి సింగరేణి బొగ్గు గనుల కేటాయింపు కుంభకోణాన్ని బయటపెట్టినందుకే తమ నేత హరీశ్రావుకు ఫోన్ ట్యాపింగ్ కేసులో నోటీసులు ఇచ్చ
మన తెలంగాణ/హైదరాబాద్: ఏఐతో మెరుగైన పౌర సేవలు అందించడమే లక్ష్యమని ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రె డ్డి పేర్కొన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)ను వినియోగించి తె
మన తెలంగాణ/హైదరాబాద్: వాహన చలాన్లపై ట్రాఫిక్ పోలీసులకు రాష్ట్ర హైకోర్టు కీలక ఆదేశా లు జారీ చేసింది. పెండింగ్ చలాన్ల కోసం వాహనదారులను బలవంతం చేయవద్దని తేల్చి చెప్పింది. వాహనాల తాళాలు లా
మన తెలంగాణ/హైదరాబాద్: సిఎం రేవంత్రెడ్డి ఎన్ని సిట్ నోటీసులు పంపినా భయపడేది లేదని మాజీ మంత్రి, బిఆర్ఎస్ ఎంఎల్ఎ హరీశ్రావు తే ల్చిచెప్పారు. చట్టంపై తమకు గౌరవం ఉందని, సిట్ ఎన్నిసార్లు ప
మన తెలంగాణ/ఖమ్మం బ్యూరో: దేశంలో కార్పోరేట్ శక్తులు పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి సవాళ్ళు విసురుతున్నాయని.. అందరం కలిసిగట్టుగా తిప్పికొట్టాల్సిన అవశ్యకత ఏర్పడిందని రాష్ట్ర డి ప్యూటీ
మన తెలంగాణ/కేపీహెచ్బి: బాలానగర్ ఐడీపిఎల్ కం పెనీ భూముల అన్యాక్రాంతం, అక్రమ రిజిస్ట్రేషన్ల వ్యవహారంపై తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ (టిజీఐఐసీ) ఫిర్యాదు మేరకు బాలానగర్ పోలీస
దేశవ్యాప్తంగా ప్రతిష్టాత్మక ఎన్ఐటిల్లో బి.టెక్, బి.ఆర్క్ సీట్ల భర్తీకి, జెఇఇ అడ్వాన్స్డ్కు అర్హత పొందేందుకు ఈనెల 21 నుంచి జెఇఇ మెయిన్ సెషన్ 2026 పరీక్ష ప్రారంభం కానుంది. ఈనెల 21, 22, 23, 24, 28 తేదీ
మేషరాశి: కుటుంబ సభ్యుల నుండి అవసరానికి ధన సహాయం అందుతుంది. చిన్ననాటి మిత్రులతో గృహమును సంతోషంగా గడుపుతారు. వృత్తి ఉద్యోగాల్లో అధికారుల ఆదరణ పొందుతారు. వాహన సంభంధిత వ్యాపారాలు రాణిస్తా
దమ్మపేట మండలం గట్టుగూడెం వద్ద జాతీయ రహదారిపై మంగళవారం తెల్లవారుజామున పెను ప్రమాదం తప్పింది. రాజమండ్రి నుంచి హైదరాబాద్ వెళ్తున్న కె.వి.ఆర్ ట్రావెల్స్ కు చెందిన స్లీపర్ బస్సు అదుపుతప్ప
మకరవిళక్కు పండుగ సీజన్ ముగియడంతో మంగళవారం నాడు శబరిమల దేవాలయాన్ని మూసివేశారు. రెండు నెలలపైగా జరిగిన మండల-మకరవిళక్కు తీర్థయాత్ర ప్రశాంతంగా ముగిసింది. పందల రాజ ప్రతినిధి పునర్తం నల్ నా
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి బావమరిది సృజన్ రెడ్డితో కలిసి ఆయన చేసిన సింగరేణి బొగ్గు కుంభకోణంపై సిబిఐI విచారణ జరపాలని డిమాండ్ చేస్తూ కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డికి మాజీ మంత
