పదేళ్ల పాలనలో 25 కోట్లమందికి పేదరికం నుంచి విముక్తి పేదలకు 4 కోట్ల పక్కాఇళ్లు వందకోట్లకు పైగా గ్యాస్ కనెక్షన్లు 95కోట్ల మందికి సామాజిక భద్రత ఆయుష్మాన్ భారత్ కింద 11 కోట్ల మందికి ఉచిత వైద
మన తెలంగాణ/హైదరాబాద్ : గ్యాంగ్స్టర్ నయీం అక్రమాస్తుల కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఇడి) విచారణను వేగవంతం చేసింది. మనీలాండరింగ్ ఆరోపణలపై ఇడి అధికారులు బుధవారం హైదరాబాద్లోని ర
బ్రూవరీలకు బిఆర్ఎస్ హయాంలోని నిబంధనలే అమలు మున్సిపల్ ఎన్నికల్లో లబ్ధి కోసమే అడ్డగోలు ఆరోపణలు: మంత్రి జూపల్లి మన తెలంగాణ/హైదరాబాద్ : బ్రూవరీలకు అనుమతులకు బిఆర్ఎస్ హాయాంలో ఉన్న నిబంధ
పార్టీ నేతలకు అమెరికా నుంచి సిఎం రేవంత్రెడ్డి ఆదేశం అభ్యర్థుల ఎంపిక, గెలుపు బాధ్యత ఇన్ఛార్జి మంత్రులదే: పిసిసి చీఫ్ మన తెలంగాణ/హైదరాబాద్: మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర
బారామతి ఎయిర్పోర్ట్ సమీపంలో నేల కూలిన విమానం ఉప ముఖ్యమంత్రి పవార్, మరో నలుగురు మృతి మృతుల్లో పైలట్ కెప్టెన్ సుమిత్కుమార్, ఫస్ట్ లేడీ ఆఫీసర్ శాంభవీ పాఠక్, ఫ్లైట్ అటెండెంట్ పింకీ మాలీ, ప
మేషం సేవా కార్యక్రమాలు నిర్వహించి మీ విలువ మరింత పెంచుకుంటారు. ఉద్యోగస్తులకు పదోన్నతుల పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాలలో కీలక నిర్ణయాలు తీసుకుని లాభాలు అందుకుంటారు. భూ క్రయ విక్రయాలలో న
ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ చేతిలో అరడజనుకు పైగా సినిమాలు ఉన్నాయి. వాటిలో ’స్పిరిట్’, ’ఫౌజి’ సినిమాలు సెట్స్పై ఉన్నాయి. ’స్పిరిట్’ను వచ్చే ఏడాది మార్చిలో విడుదలకు ప్లాన్ చేస
మన తెలంగాణ/హైదరాబాద్: ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన మేడారం సమ్మక్క-సారక్క జారతకు రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా సెలవు దినంగా ప్రకటించాలని విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర ధర్మాచార్య సంపర్క ప్
జైళ్ల ఆధునీకరణ, హైసెక్యూరిటీ జైళ్ల నిర్మాణం కోసం రూ.950 కోట్ల కేటాయింపు పేద ఖైదీలకు మద్దతు పథకం కింద ఏటా రూ.20 కోట్లు కేటాయింపు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ విశాఖపట్
మన తెలంగాణ/హైదరాబాద్: ప్రభుత్వం బీరు కంపెనీలకు ఇచ్చిన ప్రాధాన్యత రైతులకు ఇవ్వడం లేదని మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు ఆరోపించారు. మీకు బీరు కంపెనీలు ముఖ్యమా... రైతులు ముఖ్యమా అంటే బీరు కం
మన తెలంగాణ/హైదరాబాద్: ఆటో డ్రైవర్ల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వాన్ని నిలదీస్తామని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత హామీ ఇచ్చారు. ఆటో యూనియన్ల నాయకులతో బుధవారం బంజారాహిల్
ఫిబ్రవరి 6న నోటిఫికేషన్ విడుదల ఫిబ్రవరి 12 నుండి ఆన్లైన్ దరఖాస్తుల ప్రారంభం మార్చి 16 వరకు దరఖాస్తుల రిజిస్ట్రేషన్ సమర్పణకు చివరి గడువు మన తెలంగాణ/హైదరాబాద్: టీఎస్ ఐసెట్ నోటిఫికేషన్ షెడ
రూ.100 కోట్లతో ఆధునిక పరికరాలు రాష్ట్రస్థాయిలో అత్యుత్తమ శిక్షణా కేంద్రం క్షేత్రస్థాయి వరకు అడ్వాన్సుడ్ వెదర్ స్టేషన్ల ఏర్పాటు రాష్ట్ర రెవెన్యూ,హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొ
కాంగ్రెస్ 382, బిఆర్ఎస్ 258, బిజెపి నుంచి 169 దాఖలు ఈనెల 30వ తేదీన నామినేషన్ల దాఖలుకు చివరిగడువు మనతెలంగాణ/హైదరాబాద్:మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయడానికి వివిధ పార్టీల అభ్యర్థులు మొదటిరోజు న
విశాఖ: ఎసిఎ-విడిసిఎ క్రికెట్ స్టేడియం వేదికగా భారత్తో జరుగుతున్న నాలుగో టి-20లో న్యూజిలాండ్ దూకుడుకు భారత బౌలర్లు బ్రేక్ వేశారు. ఈ మ్యాచ్లో భారత్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకోవడంతో తొలుత
మన తెలంగాణ/హైదరాబాద్ః ‘నేను పార్టీ ఫిరాయించలేదు, బిఆర్ఎస్లోనే ఉన్నాను..’ అని ఖైరతాబాద్ నియోజకవర్గం ఎమ్మెల్యే దానం నాగేందర్ తెలిపారు. బుధవారం స్పీకర్ కార్యాలయం నుంచి నోటీసు రావడం
డా.బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలం అన్నంపల్లి టోల్ప్లాజా వద్ద ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఓ ఇంటర్ విద్యార్థి మృతి చెందాడు. అన్నంపల్లి పంచాయతీ లక్ష్మిదేవిలంక గ్రామా
మనతెలంగాణ/హైదరాబాద్: మహారాష్ట్ర డిప్యూటీ సిఎంఅజిత్ పవార్ మృతిపట్ల సిఎం రేవంత్ రెడ్డి, మంత్రులు సంతాపం తెలిపారు. విమాన ప్రమాదంలో అజిత్ పవార్ మరణించారన్న వార్త తనను తీవ్రంగా కలచి వేసింద
మనతెలంగాణ/హైదరాబాద్: ఇందిరమ్మ ఇళ్ల పథకంలో అవినీతికి పాల్పడితే ఉపేక్షించేది లేదని హౌసింగ్ కార్పొరేషన్ ఎండి విపి గౌతమ్ హెచ్చరించారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల నుంచి లంచం తీసుకుంటూ ఏసిబి
ముంబై: మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ అకాల మరణంపై భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. అజిత్ పవార్ మరణం గురించి తెలిసి ఎంతో బాధపడుతున్నా..ప్రజల కో
హైదరాబాద్: భారతదేశంలోని ప్రముఖ ఫ్యాషన్ మరియు వెండి ఆభరణాల బ్రాండ్ అయిన కుషల్స్, నేడు హైదరాబాద్లో 4 కొత్త స్టోర్లను ప్రారంభించినట్లు వెల్లడించింది. ఇది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బ్ర
హైదరాబాద్: నగరంలోని ఖైరతాబాద్లోని శ్రీనివాస్నగర్లో మంగళవారం ఉదయం బాలికపై శునకం దాడి చేసిన ఘటన తెలిసిందే. ఇంటి ముందు ఆడుకుంటున్న నాలుగేళ్ల శార్విపై వీధి కుక్క దాడి చేసింది. దీంతో ఆ ప
యూట్యూబర్గా కెరీర్ మొదలు పెట్టి.. ఇప్పుడు సిల్వర్ స్క్రీన్పై తన నటనతో అందరినీ మెప్పిస్తున్నాడు సుహాస్. సుహాస్ హీరోగా ఎన్నో సక్సెస్ఫుల్ సినిమాలు చేశాడు. తాజాగా సుహాస్ నటిస్తున్న చి
రణ్వీర్ సింగ్ హీరోగా ఆదిత్య ధర్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘దురంధర్’. గతేడాది డిసెంబర్లో విడుదలైన ఈ సినిమా ఇండస్ట్రీని షేక్ చేస్తోంది. మొదటి షో నుంచే హిట్ టాక్ సంపాదించుకున్న ఈ చిత్
న్యూజిలాండ్తో జరుగుతున్న ఐదు టి-20ల సిరీస్లో వరుసగా తొలి మూడు మ్యాచుల్లో విజయం సాధించి.. 3-0 తేడాతో భారత్ సిరీస్ని కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఐసిసి టి-20 ర్యాంకుల్లో భార
తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బా జంటగా నటించిన చిత్రం ‘ఓం శాంతి శాంతి శాంతిః’. మలయాళంలో సూపర్ హిట్ సాధించిన ‘జయ జయ జయ జయహే’ సినిమాకు ఇది రీమేక్. ఎఆర్ సజీవ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ కామెడీ ఎంటర్
వికారాబాద్: ప్రేమ పెళ్లికి అడ్డుగా ఉన్న తల్లిదండ్రులకు మత్తు ఇంజక్షన్ ఇచ్చి చంపిన సంఘటన వికారాబాద్ జిల్లా బంట్వారం మండలంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... యాచారంలో గ్రామంల
అమరావతి: రైల్వేకోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్పై ఓ మహిళ లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జనసేన పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ విషయంపై విచారణ చేసేందుకు ముగ్గుర
టీం ఇండియాలో టి-20 స్పెషలిస్ట్గా గుర్తింపు తెచ్చుకున్నాడు అభిషేక్ శర్మ. ప్రత్యర్థి ఎవరైనా సరే దంచికొడుతున్నాడు ఈ యువ క్రికెటర్. ఇటీవల న్యూజిలాండ్తో జరిగిన మూడో టి-20లో 340 స్ట్రైక్ రేటుత
న్యూఢిల్లీ: వికసిత్ భారత్లో రైతులు, మహిళలు, యువత కీలకపాత్ర పోషించారని రాష్ట్రపతి ద్రౌపది ముర్మూ తెలిపారు. వరి ఉత్పత్తిలో ప్రపంచంలోనే భారత్ అగ్రస్థానంలో ఉందని, తయారీ రంగంలో మంచి ప్రగతి
హైదరాబాద్: ఆత్మగౌరవానికి ప్రతీకలుగా నిలిచే మేడారం సమ్మక్క–సారలమ్మ మహాజాతర సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన
ముంబయి: మహారాష్ట్రలో జరిగిన విమానం ప్రమాదంలో ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ కన్నుమూశారు. బుధవారం 8.45 నిమిషాలకు పుణె జిల్లాలోని బారామతిలో ల్యాండ్ అవుతుండగా విమానం ఒక్కసారిగా కుప్పకూలిపోయ
మేడిపల్లి: మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఫ్లై ఓవర్ పిల్లర్ ను కారు ఢీకొట్టడంతో ఇద్దరు విద్యార్థులు మృతి చెందగా మరో ముగ్గురు
తిరునంతపురం: ఓ యువతి ఆత్మహత్య కేసు విచారణలో అనూహ్య మలుపులు తిరిగింది. ప్రియుడు ఆమెను ఆత్మహత్యకు ప్రేరిపించి అక్కడి నుంచి అతడు పారిపోయాడు. ఈ సంఘటన కేరళ రాష్ట్రం కోఝికోడ్ ప్రాంతంలో జరిగి
మహాదేవపురం: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాముత్తారం మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. మేడారం జాతరకు వెళ్తుండగా ట్రాక్టర్ బోల్తాపడడంతో ఇద్దరు మృతి చెందారు. పలువురు గాయపడడంతో ఆస్పత్రికి త
మన తెలంగాణ/క్రీడా విభాగం: న్యూజిలాండ్తో జరుగుతున్న టి20 సిరీస్లో టీమిండియా స్టార్ ఆటగాడు సంజు శాంసన్ వరుస వైఫల్యాలతో నిరాశ పరుస్తున్నాడు. ఇప్పటి వరకు మూడు మ్యాచ్లు ఆడిన సంజు కేవలం 16 ప
తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బా హీరోహీరోయిన్లుగా నటించిన హిలేరియస్ విలేజ్ కామెడీ ఎంటర్ టైనర్ ’ఓం శాంతి శాంతి శాంతిః. ఎఆర్ సజీవ్ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఎస్ ఒరిజినల్స్, మూవీ వెర్స్ స్టూడ
అమరావతి: జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్పై లైంగిక ఆరోపణలు వచ్చాయి. ఏడాదిన్నరగా సదరు ఎంఎల్ఎ నరకం చూపిస్తున్నాడని బాధితురాలు తెలిపింది. పెళ్లి పేరుతో మోసం చేశాడని బాధితురాలు స్థానిక పోలీస
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఏ పని చేసినా అతిగానే ఉంటుంది. లేడికి లేచిందే పరుగన్నట్లు ఆలోచన రావడమే తరువాయి వెనకాముందూ ఆలోచించకుండా దానిని అమలు చేసేందుకు ఆయన చేపట్టే చర్యలతో తల బ
ఈ మధ్యనే స్విట్జర్లాండ్ దావోస్లో 55 ఏళ్ల క్రితం ఏర్పాటు చేసిన ప్రపంచ ఆర్థిక వేదిక (వరల్డ్ ఎకనామిక్ ఫోరం) సదస్సులో ప్రపంచం నలుమూలల నుండి వచ్చిన అధ్యక్షులు, ప్రధానులు, మంత్రులు, ప్రతినిధు
ఇసుక వేస్తే రాలనంత జనం, మేడారం ఒక కుగ్రామం. కాని నేడు రెండు నుండి మూడు కోట్ల మంది ప్రజలను ఒక దగ్గరకు రప్పించే జనజాతర. సమ్మక్క సారలమ్మ మేడారం జాతర. సమ్మక్క సారలమ్మ జాతర రెండు సంవత్సరాలకు ఒక
డిజిటల్ తెరపై కనిపించే ప్రతిదీ సత్యమేనన్న భావన నేటి సమాజంలో వేగంగా వ్యాపిస్తోంది. ఒక వీడియో వైరల్ అవుతుందంటే అది నిజమేనని, లక్షలాది చందాదారులున్నారంటే అది విశ్వసనీయతకు ముద్రనని భావిం
మన తెలంగాణ/ఖమ్మం బ్యూరో: రాష్ట్ర ముఖ్యమంత్రి అందుబాటులో లేనందున పరిపాలనకు సంబంధించిన విషయాలను చర్చించేందుకు తన వద్దకు వచ్చారని, మంత్రులు డిప్యూటీ సిఎం వద్ద కు వస్తే తప్పా? అని ఉప ముఖ్య
న్యూఢిల్లీ: పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు బుధవారం నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో మం గళవారం నాడు ప్రభుత్వం అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేసింది. బడ్జెట్ సమావేశాల్లో విబి- జి రా మ్-జి చట్టం
మన తెలంగాణ/హైదరాబాద్: సింగరేణి కుంభకోణా న్ని ఆధారాలతో సహా బట్టబయలు చేశామని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ వెల్లడించారు. సింగరేణి బొగ్గు స్కామ్పై సమగ్ర దర్యాప్తు జరిపించేలా చ
న్యూఢిల్లీ : ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టబోయే కేంద్ర బడ్జెట్ తుది దశకు చేరుకుంది. ఈ సందర్భంగా మంగళవారం బడ్జెట్ హల్వా వేడుక నిర్వహించగా, ఈ కార్యక్రమంలో ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ పాల్గొన
మేషం చిన్ననాటి మిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది. చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. ఆప్తుల నుండి శుభవార్తలు అందుతాయి. వ్యాపారాలలో నూతన లాభాలు అందుతాయి. సంఘంలో ప్రముఖులతో చర్చలు అన
ఔటర్ రింగ్ రోడ్ నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలోని పోలీస్ అకాడమీ వద్ద కారు దగ్ధమైంది. డ్రైవర్ సమయస్ఫూర్తితో వ్యవహరించడంతో ప్రాణాలు దక్కించుకున్నాడు. కారు ముందు భాగం నుంచి మంటలను గమని
తెలుగు సినీ ప్రియులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ’ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రం కీలకమైన పోస్ట్ ప్రొడక్షన్ దశలోకి ప్రవేశించింది. శుభ ముహూర్తంలో డబ్బింగ్ పనులు ప్రారంభమయ్యాయి. తన శక్తి
విశాఖపట్నం: హ్యాట్రిక్ విజయాలతో ఇప్పటికే సిరీస్ను సొంతం చేసుకున్న టీమిండియా బుధవారం విశాఖపట్నం వేదికగా న్యూజిలాండ్తో జరిగే నాలుగో టి20 మ్యాచ్కు సమరోత్సాహంతో సిద్ధమైంది. వరుసగా మూడ
రాష్ట్రంలో న్యాయ విద్యలో ప్రవేశాలకు నిర్వహించే టిజిలాసెట్, పిజిఎల్సెట్, లాటరల్ ఎంట్రీ ద్వారా ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే టిజిఇసెట్ పరీక్షల షెడ్యూల్ను ఉన్నత విద్
లండన్: అమెరికాతో సంబంధాలు దెబ్బతిన్న నేపథ్యంలో చైనాతో సంబంధాలను మెరుగుపరచేందుకు ప్రధాన మంత్రి కీర్ స్టార్మర్ చైనాకు వెళుతున్నారు. బుధవారం నుంచి ఆయన బీజింగ్, షాంఘైలో పర్యటిస్తున్నారు.
సిఎం అంటే తెలంగాణలో చీఫ్ మినిస్టర్ కాదు, సిఎం అంటే కోల్ మాఫియాకి నాయకుడిగా ప్రజలు, సింగరేణి కార్మికులు భావించే పరిస్థితి వచ్చిందని కెటిఆర్ తీవ్ర విమర్శలు చేశారు. తాము ఈ కుంభకోణాన్ని బయ
రాష్ట్ర పోలీస్ శాఖలో ఐదుగురు డిఎస్పిలు బదిలీ చేస్తున్నట్లు డిజిపి బి.శివధర్ రెడ్డి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్ర పోలీస్ అకాడమీ స్టాండ్స్ డిఎస్పి, ఇల్లందు ఎస్డిపిఓగా విధుల
హైదరాబాద్: ట్రేడింగ్ చేస్తే భారీగా లాభాలు వస్తాయని చెప్పి నగరానికి చెందిన బాధితుడి వద్ద నుంచి సైబర్ నేరస్థులు రూ.45లక్షలు కొట్టేశారు. పోలీసుల కథనం ప్రకారం... నగరంలోని నల్లకుంటకు చెందిన వ
న్యూఢిల్లీ: మోదీ సర్కార్ మహాత్మాగాంధీ ఎన్ఆర్ ఇజిఏ నాశనం చేయాలనే ఉద్దేశ్యంతో వ్యవహిస్తున్నదని, కార్మికుల వేతనాలపై చర్చించే హక్కును తొలగించడం, పంచాయతీల అధికారాలను కుదించడం వంటి చర్యల
బులవయో: జింబాబ్వే వేదికగా జరుగుతున్న అండర్19 ప్రపంచకప్లో యువ భారత జట్టు వరుస విజయాలతో అదరగొడుతోంది. మంగళవారం జింబాబ్వేతో జరిగిన సూపర్ సిక్స్ (గ్రూప్2) మ్యాచ్లో భారత్ 204 పరుగుల భారీ తేడా
మెగాస్టార్ చిరంజీవి పూర్తి ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘మన శంకరవరప్రసాద్ గారు’ మూడవ వారంలో కూడా బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది. ఈ చిత్రం ఇప్పుడు బుక్మైషోలో, ప్రపంచవ
హైదరాబాద్: HCLTech సహకారంతో భారతదేశం, హైదరాబాద్ లో తమ గ్లోబల్ కాపబిటిలి సెంటర్ ప్రారంభోత్సవాన్ని ద వెస్ట్రన్ యూనియన్ కంపెనీ (NYSE: WU) ఈరోజు ప్రకటించింది. ఈ ఆధునిక సౌకర్యం AI- ఆధ్వర్యంలోని ఆవిష్కరణ,
న్యూఢిల్లీ: భారతదేశం- యురోపియన్ యూనియన్ వాణిజ్య ఒప్పందం ప్రకటన సందర్భంగా అనూహ్యమైన పరిణామం చోటుచేసుకుంది. యురోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు ఆంటోనియో లూయి డా కోస్టా... భారతదేశంలోని గోవాతో న
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోగా జాన్వీ కపూర్ హీరోయిన్ గా దర్శకుడు కొరటాల శివ తెరకెక్కించిన బ్లాక్ బస్టర్ హిట్ చిత్రం దేవర. ఈ చిత్రాన్ని ఎన్టీఆర్ ఆర్ట్, యువసుధా ఆర్ట్ బ్యానర్లపై నందమూ
హైదరాబాద్: డ్రగ్స్ పై తెలంగాణ పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నా.. నిత్యం ఎక్కడో ఓ చోట డ్రగ్స్ పట్టబడుతునే ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ఈగల్ టీమ్ ను ఏర్పాటు చేసినా.. డ్రగ్స్ పెడ్లర్లు
మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్-బిజెపి మధ్యే ప్రధాన పోటీ ఉంటుందని, బిఆర్ఎస్ పని ఖతం అయ్యిందని పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. పార్టీ రాష్ట్ర వ్యవహారాలపై ఏఐసిసి ముఖ్య నేత
తీసుకున్న అప్పు తీర్చమన్నందుకు వృద్ధుడిని అతి కిరాతంగా హత్య చేసిన సంఘటన ఆంధ్రప్రదేశ్ లోని అల్లూరి సీతరామరాజు జిల్లాలో జరిగింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాలలోకి వెళితే..
యువతిని వివాహం చేసుకుంటానని చెప్పి అత్యాచారం చేసిన నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష, పదివేల జరిమానా విధిస్తూ మేడ్చల్ ఒకటవ మేజిస్ట్రేట్ తీర్పు చెప్పింది. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని బా
ఆసియా ఖండంలోనే అతిపెద్ద ఆదివాసీ గిరిజన జాతరగా ఖ్యాతిగాంచిన మేడారం సమ్మక్కసారలమ్మ మహా జాతరలో తొలి ఘట్టానికి సమయం ఆసన్నమైంది. వన దేవతల జాతర ప్రారంభానికి సంకేతంగా సమ్మక్క భర్త పగిడిద్ద
హార్టీకనెక్ట్ ఇండియా ఎక్స్పో 2026 ఎడిషన్ అక్టోబర్ 1 నుంచి 3 వరకు బెంగళూరు ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్ సెంటర్ (BIEC) లో నిర్వహించబడుతుంది. ఈసారి ఎక్స్పో పరిధి మరింత విస్తరించనుండగా, భారతదేశంలోని
దివ్యాంగుల సంక్షేమానికి ప్రజా ప్రభుత్వం కట్టుబడి ఉందని, గత ప్రభుత్వం పదేళ్ళలో చేయలేని పనులని, ఈ ప్రభుత్వం రెండేళ్లలోనే చేసిందని, అందులో భాగంగానే ఈ రెండేళ్లలో దివ్యాంగుల కోసం 100 కోట్ల రూ
ఇరోపియన్ యూనియన్ మంగళవారం గొప్ప స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందానికి శ్రీకారం చుట్టాయి. దీనిని అన్ని ఒప్పందాల తల్లిగా ఉభయపక్షాల నేతలు అభివర్ణించారు.ప్రధాని నరేంద్రమోదీ, యురోపియన్ యూనియన్ అగ
దేశ వ్యాప్త బ్యాంక్ సమ్మెల్లో భాగంలో నగరంలోని పలు బ్యాంకులు మూత పడ్డాయి. వారానికి 5 రోజులు పని వేతనాల పెంపు, పెన్షన్ సంస్కరణలు, 12వ ద్వైపాక్షిక వేతన ఒప్పందం పూర్తిగా అమలు కావాలని వారు బ్యా
హైదరాబాద్: ఖైరతాబాద్లోని శ్రీనివాస్నగర్లో దారుణ ఘటన చోటు చేసుకుంది. మంగళవారం ఉదయం ఇంటి ముందు ఆడుకుంటున్న చిన్నారిపై వీధికుక్క దాడి చేసింది. ఈ ఘటనలో మల్లికార్జున్, రేవతిల కుమార్తె శ
వరల్డ్ లెజండ్స్ ప్రొ టి-20 లీగ్ ఘనంగా ప్రారంభమైంది. భారత్లో ఈ లీగ్ ప్రారంభమైంది. ఈ లీగ్లో మొత్తం ఆరు ప్రాంచైజీలు (ఢిల్లీ వారియర్స్, దుబాయ్ రాయల్స్, గుర్గ్రామ్ థండర్స్, మహారాష్ట్ర టైకూన్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇప్పుడు పాన్ ఇండియా రేంజ్ సినిమాలతో బిజీగా ఉన్నారు. కానీ, ఆయన కెరీర్ ఆరంభంలో మంచి లవ్ స్టోరీలతో ప్రేక్షకులను అలరించారు. అలాంటి ఓ మంచి లవ్ స్టోరీనే ‘హ్యాపీ’ సిన
హైదరాబాద్: రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలకు నగారా మోగింది. బుధవారం (జనవరి 28) నుంచి ఈ ఎన్నికలకు నామినేషన్లు స్వీకరించే ప్రక్రియ ప్రారంభం అవుతున్నట్లు ఎస్ఇసి రాణి కుముదిని మీడియా సమావేశం
హిట్లు, ఫ్లాప్లతో సంబంధం లేకుండా విభిన్నమైన కథలతో ప్రేక్షుకులను అలరించడంలో హీరో కార్తి ఎప్పుడు ముందుంటాడు. ఆయన నించిన లేటెస్ట్ చిత్రం ‘అన్నగారు వస్తారు’. ఈ సినిమాలో కృతి శెట్టి హీరో
విభిన్న పాత్రలు చేయడంలో తమిళ స్టార్ నటుడు విజయ్ సేతుపతి ఎప్పుడు ముందుంటాడు. ఆయన సహజ నటనతో అందరిని ఆకట్టుకుంటాడు. అయితే నటించిన తాజా చిత్రాల్లో ఒకటి ‘గాంధీ టాక్స్’. ఈ చిత్రంలో స్టార్ హీర
అమరావతి: టిడిపి పార్టీ పట్ల నిబద్ధత ఉన్నవాళ్లకే కమిటీల్లో బాధ్యతలిచ్చామని ఎపి మంత్రి నారా లోకేష్ తెలిపారు. పార్టీనే అందరికీ నాయకత్వం అని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 83
మనం రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఎంత జాగ్రత్తగా ఉన్నా.. అవతలి వాహనం నడిపే వ్యక్తి అజాగ్రత్తగా ఉంటే ప్రమాదానికి గురి కాక తప్పదు. సరిగ్గా ఇలాంటి దుర్ఘటనే వరంగల్లో చోటు చేసుకుంది. కర్ణాటకల
హైదరాబాద్: ఎక్స్ జ్ పోలీసులంటే గంజాయి ముఠాలకు భయం లేదని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత విమర్శించారు. అబ్కారీ సిబ్బంది వద్ద ఆయుధాలుంటేనే స్మగ్లర్లకు భయం ఉంటుందని అన్నారు. నిజామాబాద్
చెన్నై: తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన చివరి చిత్రం ‘జన నాయగన్’. అన్ని అనుకున్న విధంగా జరిగి ఉంటే ఈ సినిమా జనవరి 9న విడుదల కావాల్సి ఉంది. కానీ, అనుకోకుండా ఈ సినిమాకు సెన్సార్ విషయంలో సమస్య
హైదరాబాద్: విజయ్ దేవరకొండ హీరోగా.. రాహుల్ సంకృత్యన్ దర్శకత్వంలో రూపొందుతున్న పీరియాడిక్ యాక్షన్ చిత్రం ‘రణబాలి’. రష్మిక ఈ సినిమాలో హీరోయిన్. గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ సినిమా టైటిల్
మన తెలంగాణ/మోత్కూర్. మోత్కూర్ మున్సిపాలిటీ పరిధిvలో,మందండలంలోని గ్రామాల్లో సోమవారం 77వ గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ, ప్రయివేటు కార్యాలయంలు విద్యా సంస్థలు, స్వచ్ఛం
అమరావతి: బాపట్లలోని దరివాద కొత్తపాలెంలో బావిలో పడి బాలుడు మృతి చెందాడు. సోమవారం సాయంత్రం స్నేహితులతో కలిసి ఆడుకున్న బాలుడు కనిపించకపోవడంతో తన తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ రోజు ఉ
రిజ్వాన్ ఎంటర్టైన్మెంట్ సమర్పణలో స్టార్ హీరోలతో ఓ ట్రావెల్ బేస్డ్ అడ్వెంచరస్ టాక్ షో ప్రారంభం కానుంది. అదే ‘సోల్ ట్రిప్’. ఈ అడ్వెంచరస్ టాక్ షో మన టాలీవుడ్ స్టార్ హీరోలతో ప్రేక్షకు
అమరావతి: కర్నూలు కావేరి ట్రావెల్స్ బస్సుకు పెను ప్రమాదం తప్పింది. కర్నూలు సమీపంలో టిడ్కో ఇళ్ల వద్ద ట్రావెల్స్ బస్సు అదుపు తప్పి డివైడర్ దాటి అవతల రోడ్డులోకి దూసుకెళ్లింది. పాండిచ్చేరి
న్యూఢిల్లీ : కేంద్ర బడ్జెట్ పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో ప్రభుత్వం అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేసింది. ఈ నెల 27వతేదీ మంగళవారం అఖిలపక్ష భేటీ జరుగుతుందని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిర
భారత ఉపఖండంలో క్రికెట్ పిచ్లు వేడెక్కుతున్నాయి. సెగలు పొగలు కక్కుతున్నాయి. దీనికి కారణం మరో పది రోజుల్లో భారత్ - శ్రీలంక వేదికగా జరగబోయే టి20 ప్రపంచ కప్ కారణమని అనుకుంటే పొరబాటు. ఉపఖండం
న్యూఢిల్లీ: సర్వసత్తాక, అతి పెద్ద ప్రజాస్వామిక భారతదేశం సోమవారం 77వ గణతంత్ర దినోత్సవంతో దేశ భక్తిని చాటుకుంది. ప్రధాన ఉత్సవం దేశ రాజధాని ఢిల్లీలో కనుల పండువగా పరేడ్తో సాగింది. ఉగ్రవాద ఉ
మణిపూర్లో జాతిపరమైన హింస చెలరేగి దాదాపు రెండేళ్లు గడిచినా, ఇప్పటికీ రాష్ట్రం అసాధారణ రాజకీయ, సామాజిక పరిస్థితులతో కొట్టుమిట్టాడుతోంది. ఎన్. బీరేన్ సింగ్ ప్రభుత్వంపై విశ్వసనీయత తగ్గి
మన తెలంగాణ/హైదరాబాద్: భిన్నత్వంలో ఏకత్వం మన ప్రత్యేకత అని, రాజ్యాంగం మనకు స్వేచ్ఛ, సమానత్వం ప్రసాదించిందని తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అన్నారు. ప్రజా ప్రభుత్వం తెలంగాణ రైజింగ్ డాక్
