అహ్మదాబాద్: రెండు టెస్ట్ల సిరీస్లో భాగంగా నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా వెస్టిండీస్తో జరుగుతున్న మ్యాచ్లో భారత్ పూర్తి ఆధిపత్యం కొనసాగిస్తోంది. తొలి ఇన్నింగ్స్లో వెస్టిండీస్న
రిషబ్ శెట్టి హీరోగా నటించి.. స్వీయ దర్శకత్వంలో వచ్చిన చిత్రం ‘కాంతార ఛాప్టర్ 1’. గురువారం విడుదలైన ఈ సినిమాకు మంచి ప్రేక్షకాదరణ లభించింది. తాజాగా ఈ సినిమాను అభినందిస్తూ.. జూ.ఎన్టిఆర్ పోస్
ఉరవకొండ: అనంతపురం జిల్లా వజ్రకరూరు మండలం ప్యాపిలి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. దసరా పండగ వేళ జరిగిన ఈ ప్రమాదంలో తండ్రి, కుమారుడు మృతి చెందారు. ఉరవకొండ పాతపేటకు చెందిన సుంకన్న(40
హైదరాబాద్: మెగా హీరో వరుణ్ తేజ్ దసరా రోజు శుభవార్త తెలిపారు. వరుణ్-లావణ్య దంపతులకు సెప్టెంబర్ 10న పండంటి మొగబిడ్డ పుట్టిన విషయం తెలిసిందే. ఆ చిన్నారికి బారసాల జరిగినట్లు తెలుస్తోంది. అయి
ప్రభుత్వం ఉద్యోగం పోతుందనే భయంతో అప్పుడే పుట్టిన చిన్నారిని సజీవ సమాధి చేసిన ఘటన మధ్యప్రదేశ్ చింద్వారాలో చోటు చేసుకుంది. కన్నతల్లి కూడా ఇందుకు సహకరించింది. అడవిలో శిశువు ఏడుపును స్థ
అహ్మదాబాద్: రెండు టెస్ట్ల సిరీస్లో భాగంగా నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా వెస్టిండీస్తో జరుగుతున్న మ్యాచ్లో భారత బౌలర్లు అద్భుత ప్రదర్శన చేశారు. ముఖ్యంగా మహ్మద్ సిరాజ్ విండీస్ బ్యా
అహ్మదాబాద్: టీం ఇండియా ప్రస్తుతం టెస్ట్ క్రికెట్లో అద్భుతంగా రాణిస్తోంది. కొద్ది రోజుల క్రితం జరిగిన ఇంగ్లండ్ సిరీస్ని డ్రాగా ముగించుకుంది. ప్రస్తుతం స్వదేశంలో వెస్టిండీస్తో రెండ
బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్లో వచ్చిన ప్రతీ సినిమా సూపర్ హిట్ అయింది. 2021లో ఈ కాంబినేషన్లో వచ్చిన ‘ఆఖండ’ చిత్రం ఎంతటి ఘన విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ చిత్ర
అహ్మదాబాద్: రెండు టెస్ట్ల సిరీస్లో భాగంగా నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా భారత్తో జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్లో వెస్టిండీస్ మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ మ్యాచ్లో
బిసిల సంక్షేమం, అభివృద్ధితో పాటు వారు రాజకీయంగా పైకి ఎదగాలన్న లక్షంతో రాష్ట్ర ప్రభుత్వం చేస్త్తున్న కృషిని ప్రజలలోకి విస్తృతంగా తీసుకెళ్లాలని సూచించారు.
కేంద్ర కేబినెట్ బుధవారం నాటి సమావేశంలో డిఎ డిఆర్ పెంపుదల నిర్ణయాలను ఆమోదించారని వెల్లడించారు. 7వ కేంద్ర వేతన సంఘం సిఫార్సుల ప్రాతిపదికన ధరలు ఇతర విషయాలను
బ్యారేజీలను మరమ్మతు చేయాలని జాతీయ ఆనకట్టల భద్రతా సంస్థ (ఎన్డిఎస్ఏ ) తన రిపోర్టులో పేర్కొనగా ఆ నివేదిక ఆధారంగా పనులు మొదలు పెట్టాలని ప్రభుత్వం సం
రైతుల ఆత్మహత్యలు ఇంత భారీ స్థాయిలో తగ్గడానికి కారణాలను కేటీఆర్ వివరిస్తూ తాము అమలు చేసిన రైతు బంధు, రైతు బీమా వంటి కార్యక్రమాలు, యుద్ధప్రాతిపదికన
గాంధీజయంతిని (అక్టోబర్ 2న) పురస్కరించుకొని మాంసం, మద్యం అమ్మకాలను నిలిపివేయాలని ప్రభుత్వం ఆదేశించిన నేపథ్యంలో మంగళ, బుధవారాల్లో మాంసం, మద్యం
మేషం- వ్యాపారాలలో అభివృద్ధి సాధిస్తారు. పలుకుబడి కలిగిన వ్యక్తులను కలుస్తారు. కీలక నిర్ణయాలలో జీవిత భాగస్వామి సలహాలు తీసుకుంటారు. శుభవార్తలు వింటారు. ప్రయాణాలలో జాగ్రత్తలు అవసరం. వృషభ
మాజీ మంత్రి రామ్రెడ్డి దామోదర్రెడ్డి మృతి చెందారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో చికిత్స పొందుతున్న ఆయన హైదరాబాద్లోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో బుధవారం రాత్రి ప
నవ దళపతి సుధీర్ బాబు, బాలీవుడ్ పవర్హౌస్ సోనాక్షి సిన్హా ప్రధాన పాత్రలలో నటిస్తున్న సూపర్ నేచురల్ మైథలాజికల్ థ్రిల్లర్ జటాధర. అద్భుతమైన సినిమాటిక్
రాష్ట్రానికి కొత్తగా నాలుగు కేంద్రీయ విద్యాలయాలను కేంద్ర ప్రభుత్వం కేటాయించడం శుభపరిణామమని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి తెలిపారు. దేశవ్యాప్తం
కాంగ్రెస్ ప్రభుత్వంలో ఒక్క ముస్లిం మైనారిటీ మంత్రి లేరని, అదే కేసీఆర్ సీఎం అయిన తర్వాత రాష్ట్రంలో అన్ని మతాలకు గౌరవం దక్కిందని మాజీ డిప్యూటీ సీఎం మహమూ
వేధింపులకు తాళలేక ఓ భార్య తనను కట్టుకున్న భర్తను కడతేర్చిన సంఘటన మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా, మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం చోటుచేసుకుం
ఉద్యోగులకు రావాల్సిన హక్కులపై అడుగుతున్న ఉద్యోగ సంఘ నాయకులను సిఎం రేవంత్ రెడ్డి భయభ్రాంతులకు గురిచేస్తున్నారని మాజీమంత్రి, సిద్దిపేట ఎంఎల్ఎ తన్నీరు
పదేళ్ల పాలనలో బిఆర్ఎస్ దోపిడీ చేస్తే...22 నెలల కాలంలోనే కాంగ్రెస్ మోసాలకు తెగబడిందని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు ఆరోపించారు. కరీంనగర్ జిల్లా
కాలేజీ లెక్చరర్లు, యూనివర్శిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్లుగా బోధించేందుకు అర్హత కల్పించే టిజిసెట్ 2025 నోటిఫికేషన్ను విడుదల అయ్యింది. అక్టోబర్ 10వ తేదీ నుంచి
కేంద్ర ఉద్యోగులు, పింఛన్దార్లకు విజయదశమి , దివాళీ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం బుధవారం డిఎ, డిఆర్ను 3 శాతం మేర పెంచింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన
ఛత్తీస్గఢ్ రాష్ట్రం, బీజాపూర్ జిల్లా, కంచల్ అటవీ ప్రాంతంలో కూంబింగ్ చేపడుతున్న పోలీసు బలగాలు బుధవారం భారీ డంప్ను స్వాధీనం చేసుకున్నాయి ఆపరేషన్ కగార్లో
ఫిలిప్పీన్స్లో బుధవారం తెల్లవారుజామున భారీ భూకంపం సంభవించింది.ఈ ఈ ఘటనలో కనీసం 69 మంది మృతి చెందారు. వేలాదిగా నిర్వాసితులు అయ్యారు. సెంట్రల్ ఫిలిప్పీ
కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే అస్వస్థతకు గురయ్యారు. మంగళవారం రాత్రి స్థానిక ఎంఎస్ రామయ్య ఆసుపత్రిలో చికిత్సకు చేరారు. తదుపరి చికిత్స ప్రక్రియ
రైతు ఆత్మహత్యల తెలంగాణను, అన్నపూర్ణ తెలంగాణగా మార్చింది కేసీఆరేనని మాజీ మంత్రి హరీశ్రావు అన్నారు. తెలంగాణలో 2014లో 1347 రైతు ఆత్మహత్యలు నమోదు
నిరసనలతో పాక్ ఆక్రమిత కశ్మీర్ దద్దరిల్లుతోంది. పాకిస్తాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరుగుతున్న నిరసనలు హింసకు దారితీయడంతో సైన్యంకాల్పులకు తెగబడింది.
తొమ్మిది రోజుల బతుకమ్మ సంబురాలతో పాటు, దేవీ శరన్నవరాత్రుల దుర్గమ్మ పూజల పర్వదినాలకు కొనసాగింపుగా విజయ దశమిగా జరుపుకునే దసరా పండుగకు తెలంగాణ ప్రజా జీవనం
సినిమాలు, ఒటిటి పైరసీ కేసులో హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తును వేగవంతం చేస్తున్నారు. తాజాగా థియేటర్లో రికార్డ్ చేసే వారితో పాటు.. సర్వర్లు హ్యాక్ చేస్తున్న ప్రధాన నిందితుల
మాస్ మహరాజ రవితేజ హీరోగా భాను భోగవరపు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘మాస్ జాతర’. ఇప్పటికే ఈ సినిమా పలు మార్లు విడుదల వాయిదా పడింది. తాజాగా ఓ ఫన్నీ వీడియోతో ఈ చిత్ర యూనిట్ కొత్త విడుదల తే
కాన్పూర్: ఆస్ట్రేలియా-ఎ జట్టుతో జరుగుతున్న వన్డే మ్యాచ్లో టీం ఇండియా స్టార్ శ్రేయస్ అయ్యర్ విధ్వంసం సృష్టించాడు. ఓపెనర్ ప్రియాన్ష్ ఆర్యతో కలిసి ఆసీస్ బౌలర్లను ఉతికారేశాడు. ఈ మ్యాచ్ల
హైదరాబాద్: అల్లు వాళ్లింట్లో త్వరలో పెళ్లి బాజాలు మోగనున్నాయి. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ కుమారుడు, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సోదరుడు హీరో అల్లు శిరీష్ త్వరలో ఓ ఇంటివాడు కానున్నాడు.
ఈ మధ్యకాలంలో సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న హీరోల్లో సుదీర్ బాబు ఒకరు. ప్రస్తుతం ఆయన ఓ పాన్ ఇండియా సినిమాతో తన భవిష్యత్తును పరీక్షించుకోనున్నారు. ఆ సినిమానే ‘జటాధర’. ఈ చిత్రంలో బాలీవుడ్ న
అమరావతి: పేదవాళ్ల కోసం అన్న క్యాంటీన్లు ఇంకా పెంచుతామని ఎపి సిఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. విశాఖ ఐటి హబ్ గా మారబోతుందని అన్నారు. విజయనగరం జిల్లా దత్తి గ్రామంలో సామాజిక పింఛన్ల కార్యక్
భారత్, వెస్టిండీస్ల మధ్య గురువారం నుంచి టెస్ట్ సిరీస్ ప్రారంభంకానుంది. అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా తొలి టెస్ట్ ప్రారంభంకానుంది. యువ సంచలనం శుభ్మాన్ గిల్ సారథ్యంలో
చెన్నై: ప్రముఖ సినీ నటుడు, తమిళగ వెట్రి కజగం పార్టీ అధినేత విజయ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. సెప్టెంబర్ 27వ తేదీన కరూర్లో నిర్వహించిన ర్యాలీలో తొక్కిసలాట జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో 41
లక్నో: విమానం గాల్లో ఉండగా.. ఓ ప్రయాణికులు, ఎమ్మెల్యే మధ్య మంగళవారం చోటు చేసుకుంది. ఎయిరిండియా ఎఐ-837 విమానం మంగళవారం ఢిల్లీ నుంచి లక్నోకి బయలుదేరింది. ఆ విమానంలో అమేథీ.. గౌరీగుంజ్ ఎమ్మెల్య
హైదరాబాద్: లక్డీకపూల్ లోని డిజిపి కార్యాలయంలో కొత్త డిజిపిగా బి. శివధర్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. డిజిపి కార్యాలయంలోని ఛాంబర్లో శివధర్ రెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. 1994 బ్యాచ్ కు ఐపి
ఢిల్లీ: అసత్యంపై సత్యం.. అన్యాయంపై న్యాయం.. అధర్మంపై ధర్మం గెలుస్తుందని, భారత ప్రధాని నరేంద్ర మోడి తెలిపారు. దేశానికి సేవ చేసేందుకు సంఘ్ కార్యకర్తలు ఎప్పడూ ముందుంటారని అన్నారు. రాష్ట్ర
కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే అనారోగ్యం కారణంగా ఆస్పత్రిలో చేరారు. తీవ్ర జ్వరంతో బాధపడుతుండటంతో నిన్న రాత్రి ఆయనను బెంగళూరులోని MS రామయ్య
టెస్ట్ క్రికెట్కి రోహిత్ శర్మ గుడ్బై చెప్పడంతో అతడి స్థానంలో కెప్టెన్గా ఎవరు వస్తారా అని అంతా ఎదురుచూశారు. అయితే అనూహ్యంగా శుభ్మాన్ గిల్కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించారు. మొదటి
ఆసియా కప్ను టీమిండియాకు అప్పగించడానికి పాకిస్తాన్ అంతర్గత మంత్రి, ఆసియా క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడు మొహ్సిన్ నఖ్వీ షరతు విధించినట్లు నివేదికలు వెల్లడించాయి.
మెగాస్టార్ చిరంజీవి, సక్సెస్ ఫుల్ యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న క్రేజీ మూవీ మన శంకరవరప్రసాద్ గారు
దసరా పండగ ముందు వాణిజ్య గ్యాస్ సిలిండర్ వినియోగదారులకు చమురు మార్కెటింగ్ కంపెనీలు షాకిచ్చాయి. బుధవారం గ్యాస్ సిలిండర్ ధరలు పెంచుతున్నట్లు ప్రకటించాయి.
టీమిండియా క్రికెటర్ దీప్తి శర్మ సరికొత్త రికార్డు నెలకొల్పింది. మహిళల వన్డే ప్రపంచకప్ లో భాగంగా నిన్న జరిగిన తొలి మ్యాచ్ లో భారత జట్టు
హీరో విష్ణు విశాల్ నటిస్తున్న డార్క్ అండ్ సస్పెన్స్ఫుల్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ’ఆర్యన్’. శుభ్ర, ఆర్యన్ రమేష్తో కలిసి విష్ణు విశాల్ స్టూడియోస్ నిర్మించిన ఈ చిత్రానికి ప్రవీణ్ కె
అందాల భామ మీనాక్షి చౌదరి తెలుగులో ప్రస్తుతం నవీన్ పొలిశెట్టితో కలిసి అనగనగా ఒక రాజు సినిమాలో నటిస్తోంది. ఆ సినిమా షూ టింగ్ పూర్తి చేసుకుని సంక్రాంతికి విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సినిమాత
తెలుగు హీరోయిన్ డింపుల్ హయతి మరో వివాదంలో చిక్కుకున్నారు. పనిమనిషిపై వేధింపులకు పాల్పడిన ఆరోపణలపై ఆమెపై ఫిల్మ్ సిటీలో కేసు నమోదు అయ్యింది
యంగ్ హీరో శ్రీమురళి చిత్రం ‘పరాక్’ శ్రీ బండే మహాకాళి ఆశీస్సులతో ప్రారంభమైంది. యంగ్ ఫిల్మ్ మేకర్ హలేష్ కోగుండి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. బగీరా విజయం తర్వాత శ్రీమురళి ‘పరాక్
మహిళల వన్డే ప్రపంచకప్లో భారత్ శుభారంభం చే సింది. మంగళవారం గౌహతి వేదికగా జరిగిన తొలి మ్యాచ్లో 59 పరుగుల తేడాతో శ్రీలంకను ఓడించింది. మొదట బ్యాటింగ్ చేసిన
తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ప్రస్తుతం దసరా సెలవులు ఉండటంతో స్వామివారిని దర్శించుకునేందుకు అధిక సంఖ్య
ఫిలిప్పీన్స్లో భారీ భూకంపం సంభవించింది. దీంతో తీవ్ర ప్రాణనష్టం, ఆస్థి నష్టం జరిగింది. మంగళవారం అర్థరాత్రి ఫిలిప్పీన్స్లో రిక్టర్ స్కేలుపై
ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ (పివిసియు)లో తొలి చిత్రం హనుమాన్ పాన్- ఇండియా బ్లాక్బస్టర్ హిట్ అయ్యింది. ఈ యూనివర్స్ నుంచి వస్తున్న నెక్స్ మూవీ మహాకాళి.
మన తెలంగాణ/హైదరాబాద్: ఆసియాకప్ టోర్నమెంట్ ఫైనల్లో అసాధారణ బ్యాటింగ్తో భారత్కు ట్రోఫీని అందించిన స్టార్ ఆటగాడు తిలక్వర్మ మంగళవారం హైదరాబాద్లో సందడి చేశాడు. అతను తన చిన్ననాటి కోచిం
2008 ముంబై ఉగ్రదాడుల తర్వాత అప్పటి యుపిఎ ప్రభుత్వం తీవ్ర అంతర్జాతీయ ఒత్తిడి, అలాగే విదేశాంగ మం త్రిత్వ శాఖ వైఖరి కారణంగా పాకిస్థాన్పై ప్రతీకారం తీర్చు
సరిగ్గా రెండేళ్ల క్రితం మొదలై, ఇప్పటికీ రావణకాష్టంలా రగులుతున్న ఇజ్రాయెల్- హమాస్ యుద్ధానికి తెరదించేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్
మంత్రులు వర్సెస్ ఐఏఎస్లుగా పలు శాఖల్లో వార్ నడుస్తోంది. మంత్రులు చెబితే తామెందుకు చేయాలని ఐ ఏఎస్లు వ్యవహారిస్తున్నట్టుగా సచివాలయంలో గు
టీవల లక్ష డాలర్ల వరకు కొత్త దరఖాస్తుదారులకు హెచ్1 బి ఫీజును పెంచుతున్నట్లు ప్రకటించిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రభుత్వం తాజాగా దాని అమలు తేదీని వెల్ల
వాషింగ్టన్ నుండి వచ్చిన చిత్రాలు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పాకిస్తాన్ ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్, పాకిస్తాన్ సైనిక ఫీల్డ్ మార్షల్ అసిమ్
దిగ్గజ నేతలున్న నిజామాబాద్ జిల్లాలో ఇంచార్జి మంత్రిగా సీతక్క అగ్నిపరీక్షను ఎదుర్కోబోతున్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న
స్థానిక సంస్థల ఎన్నికలను ఆషామాషీగా తీసుకోరాదని, ప్రతిష్టాత్మకంగా తీసుకుని మెజారిటీ స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించే బాధ్యత తీసుకోవాలని ముఖ్యమంత్రి
ఈ ఖరీఫ్ సీజన్లో అత్యధికం గా ధాన్యం సేకరణకు సిద్ధమవుతున్నాయని, సేకరణ లక్ష్యాల ను అత్యవసరంగా సవరించాలని, డెలివరీ నిబంధనలను సడలించాలని, అదనపు నిల్వ, రవా
రాష్ట్రంలో ఫీజు రీయింబర్స్మెంట్ నిధుల విడుదల జాప్యాన్ని నిరసిస్తూ వృత్తి విద్య సహా డిగ్రీ, కాలేజీలు మరోసారి కాలేజీల బంద్కు సిద్ధమతున్నాయి. ప్రభుత్వం
కాంగ్రెస్ ‘బాకీ కా ర్డు’ ఆ పార్టీకి ఉరితాడైతదని మాజీ మంత్రి, సిద్దిపేట ఎం ఎల్ఎ హరీశ్రావు వ్యాఖ్యానించారు.జిల్లా కేంద్రంలోని త న క్యాంపు కార్యాలయంలో ఆయన
బిఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు చేసిన బాకీలకు తమ ప్రభుత్వం ఇప్పుడు వడ్డీలు చెల్లిస్తున్నదని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు బి. మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు.
మేషం - పనులు నెమ్మదిగా సాగుతాయి. ఆర్థిక ఇబ్బందుల నుండి కొంత ఉపశమనం లభిస్తుంది. రుణాలు తీరుస్తారు. క్రయవిక్రయాలలో లాభాలు పొందుతారు. వ్యాపారాలలో కొంత అభివృద్ధి సాధిస్తారు. వృషభం - వృత్తి, వ
మహిళల వన్డే ప్రపంచకప్లో భాగంగా బుధవారం జరిగే రెండో మ్యాచ్లో న్యూజిలాండ్తో డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియా తలపడనుంది. ఈ మ్యాచ్కు ఇండోర్లోని హోల్కర్ స్టేడియం
హీరో విష్ణు విశాల్ నటిస్తున్న డార్క్ అండ్ సస్పెన్స్ఫుల్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ’ఆర్యన్’. శుభ్ర, ఆర్యన్ రమేష్తో కలిసి విష్ణు విశాల్ స్టూడియోస్
అరుణాచలంగా ప్రసిద్ధి చెందిన తమిళనాడులోని తిరువణ్ణామలై సమీపంలో ఎపికి చెందిన 18 ఏళ్ల యువతిపై ఇద్దరు పోలీసులు అత్యాచారం చేసిన ఘటన సంచలనంగా మారిం
రాష్ట్రంలో మరికొద్ది రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని అంచనా వేసింది.
ప్రమాదవశాత్తూ విద్యుత్ షాక్తో రైతు మృతి చెందిన సంఘటన సూర్యాపేట జిల్లా, పెన్పహాడ్ మండల పరిధిలోని అనాజిపురం గ్రామంలో మంగళవారం చోటుచేసుకుంది
ఇటీవల లక్ష డాలర్ల వరకు హెచ్1 బి ఫీజును పెంచి వీసాదారులపై పెను భారం మోపుతున్న అమెరికా ప్రభుత్వం భవిష్యత్లో మరిన్ని కఠిన చర్యలకు పూనుకోబోతోం
రాష్ట్ర పౌర సరఫరాల శాఖ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర ఇచ్చిన స్పష్టమైన హామీతో బుధవారం నుంచి తలపెట్టిన సమ్మెను తాత్కాలికంగా విరమించుకున్నట్లు రేషన్ డీ
ఆసియా కప్- 2025 ఫైనల్ మ్యాచ్లో పాక్పై భారత్ విజయంలో కీలకపాత్ర పోషించిన యువ క్రికెటర్ తిలక్ వర్మ మంగళవారం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు
రైల్వే మంత్రిత్వ శాఖ డోర్నకల్ జంక్షన్ వద్ద రైల్ ఓవర్ రైల్ (10.5 కి.మీ మేర ) ప్రాజెక్ట్ ప్రతిపాదనను ఆమోదించింది. ఈ ప్రాజెక్టుకు దాదాపు రూ. 320 కోట్లు ఖర్చవుతుంద
తమ అంతర్జాతీయ కార్యకలాపాలను ఇటీవల యూరప్ లో పారంభించటంను అనుసరించి, ఈరోజు తిరుపతిలో తమ అత్యాధునిక అనుభవ కేంద్రం ప్రారంభంతో భారతదేశంలో
2008 ముంబై ఉగ్రదాడుల తర్వాత అప్పటి యుపిఎ ప్రభుత్వం తీవ్ర అంతర్జాతీయ ఒత్తిడి, అలాగే విదేశాంగ మంత్రిత్వ శాఖ వైఖరి కారణంగా
ఎవరిని మోసం చేయడం కోసం ఎన్నికల షెడ్యూలు విడుదల చేశారని మల్కాజిగిరి ఎంపి ఈటల రాజేందర్ రాష్ట్ర ప్రభుత్వ తీరుపై ఫైర్ అయ్యరు. హనుమకొండ జిల్లా, కమలాపూర్ మండల
కరూర్ తొక్కిసలాట సంఘటనపై సినీనటుడు, టివికె పార్టీ అధ్యక్షుడు విజయ్ తొలిసారి స్పందించారు. ఘటన తర్వాత అనుభవించిన మనోవ్యధ వెల్లడించారు. అదే సమయం
నాగర్కర్నూల్ జిల్లా, కోడేరు మండలం, నాగులపల్లిలో వాగు దాటుతుండగా ఎద్దుల బండి కొట్టుకుపోగా ఎద్దులు మృతి చెందాయి. ఈ ప్రమాదంలో ఎడ్ల బండి యజమాని జక్కుల వెంకటస్వామి
భారతదేశపు అతిపెద్ద కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ అయిన సామ్సంగ్, ఈరోజు తన తాజా గెలాక్సీ వేరబుల్స్పై, ఇటీవల ప్రారంభించిన గెలాక్సీ వాచ్
ప్రముఖ బిజెపి నేత విజయ్ కుమార్ మల్హోత్రా(93) మంగళవారం ఉదయం కన్నుమూశారు. ఆయన ఢిల్లీ బిజెపి తొలి అధ్యక్షుడు, అంతేకాక ఢిల్లీ నుంచి ఐదుసార్లు ఎంపీగా గెలిచారు.
కాంగ్రెస్ ‘బాకీ కార్డు’ ఆ పార్టీకి ఉరితాడైతదని మాజీ మంత్రి, సిద్దిపేట ఎంఎల్ఎ హరీశ్రావు వ్యాఖ్యానించారు.జిల్లా కేంద్రంలోని తన క్యాంపు కార్యాలయంలో ఆయన
పొలం పనికి వెళ్తూ రైతు దుర్మరణం చెందిన సంఘటన మహబూబ్నగర్ జిల్లా, మిడ్జిల్ మండల కేంద్రంలో మంగళవారం చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం
కేంద్ర పాలిత ప్రాంతానికి రాష్ట్ర హోదాను వేగవంతం చేయడానికి బిజెపితో పొత్తు పెట్టుకోవడం కంటే రాజీనామా చేయడమే శ్రేయస్కరం అని జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్
సద్దుల బతుకమ్మ, దసరా పండుగ పూట పెద్దపల్లి జిల్లా, సుల్తానాబాద్ పట్టణ శివారులో మంగళవారం తెల్లవారుజామున రెండు బైకులు ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడ్డంతో గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఎన్నికలు జరుగుతాయో లేదో అనే అనేక
తల్లి ట్యాబెట్స్ వేసుకోవడంలేదని కూతురు ఐరన్ రాడ్తో కొట్టి చంపిన సంఘటన ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం...ఎస్ఆర్ నగర్