ముఖ్యమంత్రి సహాయనిధికి రూ.50లక్షల చెక్కును హీరో నందమూరి బాలకృష్ణ కుమార్తె తేజస్విని శనివారం సిఎం రేవంత్రెడ్డిని జూబ్లీహిల్స్లోని ఆయన నివాసంలో కలిసి అందచేశారు.
మన తెలంగాణ/ తిమ్మాపూర్: కరీంనగర్ జిల్లా, తిమ్మాపూర్ మండలం, రామకృష్ణ కాలనీ గ్రామానికి చెందిన బోళ్ల భూమయ్య అనే మత్స్యకారుడి వలలో వింతైన చేప చిక్కింది. వివరాల్లోకి వెళ్తే.. ఎల్ఎండి రిజర్వా
రాష్ట్ర ప్రజలు బిఆర్ఎస్ పార్టీని నమ్మే పరిస్థితులు లేవని, గద్వాలలో బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.టి.రామారావు ఎంత గొంతు చించుకున్నా, బట్టలు విప్పుకున్నా ఫలితం ఉండదని ఎమ్మెల్సీ అద
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కొనసాగుతోందని ఈ ప్రభావంతో రాష్ట్రంలో మరో నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆదివారం రాష్ట్రంల
యాదగిరిగుట్ట యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారిని సందర్శించుకునేందుకు విచ్చేసే భక్తులకు మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించే క్రమంలో శనివారం భక్తుల సౌకర్యార్థం దేవస్థానం ఆరు కొత్
సిపిఐ మావోయిస్టు పార్టీలో 43 సంవత్సరాలుగా పనిచేసిన కేంద్ర కమిటీ సభ్యురాలు పోతుల పద్మావతి అలియాస్ కల్పన, అలియాస్ మైనాబాయి, అలియాస్ మైనక్క, అలియాస్ సుజాత శనివారం రాష్ట్ర డిజిపి జితేందర్ ఎ
ఐజ్వాల్: ప్రధాని నరేంద్ర మోడీ శనివారం మిజోరంలో తొలి రైల్వే లైన్లను ఇతర ప్రాజెక్టులను ఆరంభించారు. ఈ పనుల విలువ రూ 9000 కోట్ల వరకూ ఉంటుంది. ఇతర ప్రాజెక్టులకు కూడా ఆయన ప్రారంభోత్సవం జరిపారు. ద
జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి జరగనున్న ఉప ఎన్నికకు కాంగ్రెస్ పార్టీలో రోజు రోజూకూ పోటీ పెరుగుతున్నది. ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు తాను రేసులో ఉన్నానని సికింద్రాబాద్ నియోజకవర్
ఇంఫాల్ ః మణిపూర్ పర్యటనలో ఉన్న ప్రధాని మోడీ ఇంఫాల్ సభ నుంచే నేపాల్ నూతన ప్రధాని సుశీలా కార్కికి శుభాకాంక్షల సందేశం వెలువరించారు. ఇరు దేశాల మధ్య చిరకాలపు చరిత్ర, విశ్వాసం, సాంస్కృతిక పలు
చురాచంద్పూర్ : మణిపూర్ను పేరుకు తగ్గట్లుగానే శాంతి, సౌభాగ్యాలకు ప్రతీకగా నిలపాలనేదే తమ ఆలోచన అని ప్రధాని నరేంద్ర మోడీ చెప్పారు. 2023 మే నెలలో తెగల మధ్య సంకుల సమరంతో అతలాకుతలం అయిన ఈ అత్య
ఉమ్మడి రాష్ట్రంలో కృష్ణా జలాల వినియోగంలో తెలంగాణ ప్రయోజనాలను పట్టించుకోకపోవడంతోనే ఈ పరిస్థితి వచ్చిందని ముఖ్యమంత్రి అన్నారు. గడిచిన పదేళ్లలో అధికారంలో ఉన్న కెసిఆర్ ప్రభుత్వం కృష్ణా
ఖాట్మండూ: నేపాల్లో తదుపరి పార్లమెంట్ ఎన్నికలు వచ్చే ఏడాది మార్చి 5న జరుగుతాయని అధ్యక్షుడు రామచంద్ర పౌడెల్ కార్యాలయం వెల్లడించింది. శుక్రవారం కొత్తగా నియామకమైన ప్రధాని సుశీలా కర్కి స
జిఓ 68ని రద్దు చేసి హోర్డింగ్ ఏజెన్సీల సమస్యలను పరిష్కరించాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన శనివారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. జిఓ 68 ని ర
పెషావర్: పాకిస్థాన్ లోని వాయువ్య ఖైబర్ పంఖ్తుఖ్వా ప్రావిన్స్లో గత నాలుగు రోజుల్లో ఆర్మీ నిర్వహించిన రెండు వేర్వేరు ఆపరేషన్లలో 12 మంది సైనికులు, 35 మంది ఉగ్రవాదులు మృతిచెందారు. మిలిటరీ మ
డెయిర్ అల్ బలా : గాజా నగరంపై ఇజ్రాయెల్ ఉధృతంగా సాగించిన దాడుల్లో 32 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో 12 మంది చిన్నారులు ఉన్నారని షియా ఆస్పత్రి వర్గాలు శనివారం వెల్లడించాయి. గాజా సిటీపై ఇ
ప్రస్తుతం బహుళజాతి కంపెనీలు, అలోపతి మందుల కంపెనీలు ఆయుర్వేద వైద్య పద్ధతులను, యోగాను అణచి వేసే ప్రయత్నం చేస్తున్నాయని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి ఆరోపించారు. యూసుఫ్గ
ఈ నెల 22న మేధావులు, స్వచ్ఛంద సంస్థలు, ఉన్నతాధికారులతో మహిళా సదస్సు నిర్వహించి వారి అభిప్రాయాల ఆధారంగా కొత్త మహిళా భద్రతా విధానాన్ని తీసుకురాబోతున్నామని మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీ
భోపాల్ : మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి డాక్టర్ మోహన్ యాదవ్కు శనివారం తృటిలో ప్రమాదం తప్పింది. ఆయన ఎక్కేందుకు సిద్ధమవుతున్న హాట్ ఎయిర్ బెలూన్కు మంటలు అంటుకున్నాయి. దీంతో ఒక్కసారిగా భయాందో
న్యూఢిల్లీ : ఉక్రెయిన్లో శాంతి నెలకొల్పేందుకు రష్యాపై ఒత్తిడి తేవడమే సరైన మార్గమని అమెరికా భావిస్తోంది. అందులో భాగంగాఆ దేశం నుంచి చమురు కొనుగోలు చేస్తున్న భారత్, చైనాలను లక్షంగా చేసు
సింగరేణి సంస్థలో ఇప్పటి వరకు జనరల్ అసిస్టెంట్లుగా, ట్రాన్స్ఫర్ వర్కర్లుగా పనిచేస్తున్న మహిళలు ఓపెన్ కాస్ట్ గనుల్లో భారీ యంత్రాలపై ఆపరేటర్లుగా పని చేయడానికి సింగరేణి యాజమాన్యం అవకా
వయనాడ్: జాతుల మధ్య ఘర్షణ జరిగిన రెండేళ్ల తర్వాత ప్రధాని మోడీ మణిపూర్లో పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో ఆయన పర్యటనపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ
తెలంగాణ ప్రజల్లో స్వరాష్ట్ర ఆకాంక్ష ఎంత బలంగా ఉందో చాటి చెప్పిన మహోధృత ఉద్యమ రూపం సకల జనుల సమ్మె అని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ వ్యాఖ్యానించారు. సబ్బండ వర్గాల ప్రజలు ఏకమై, 42
హైదరాబాద్: ఈ మధ్యకాలంలో రిలీజ్ అయినా వారం లేదా రెండు వారాల్లో సినిమాలు ఒటిటిలోకి వచ్చేస్తున్నాయి. మరికొన్ని సినిమాలు అయితే.. నెల రోజుల వ్యవధిలో బుల్లితెరపై సందడి చేస్తాయి. కానీ, ఓ సినిమ
ఆసియాకప్లో భాగంగా ఆదివారం భారత్, పాకిస్థాన్ల మధ్య మ్యాచ్ జరుగనుంది. అయితే పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్థాన్తో భారత్ మ్యాచ్ (Ind VS Pak) ఆడవద్దు అంటూ పెద్ద ఎత్తున డిమాండ్లు వచ్చాయి. చివ
హైదరాబాద్: ఓట్ చోరీ గురించి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆధారాలతో నిరూపించారని టిపిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. బిఆర్ఎస్ ఎమ్మెల్యేల గురించి రాహుల్ ఎందుకు మాట్లాడాలి?అని ప్ర
హైదరాబాద్: తెలంగాణ జల ప్రయోజనాలకు కట్టుబడి ఉన్నామని మంత్రి ఉత్తమ్ కుమార్ తెలిపారు. న్యాయంగా రావాల్సిన నీటివాటాను సాధిస్తాం అని అన్నారు. ఈ నెల 23 నుంచి కృష్ణా ట్రైబునల్ విచారణ దృష్ట్యా సమ
హైదరాబాద్: మత్తు పదార్థాల వ్యాప్తిని అరికట్టేందుకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఈగల్ టీమ్ మరో భారీ మత్తు పదార్థాల రాకెట్ గుట్టును రట్టు చేసింది. హైదరాబాద్లోని బోయిన్పల్లిలో (Hyderabad Bowenpally) మ
సిద్ధిపేట: గ్రూప్ వన్ పరీక్ష అవకతవకలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని మాజీ మంత్రి బిఆర్ఎస్ నేత హరీశ్ రావు (Harish Rao) అన్నారు. సిద్దిపేటలో మెగా జాబ్మేళా కార్యక్రమానికి హరీష్ రావు హాజర
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నెల్లూరులో ప్రేమోన్మాది ఘాతుకానికి పాల్పడ్డాడు. ప్రియురాలిని రూమ్ కు పిలిచుకొని ప్రియుడు హత్య చేశాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం… నిఖిల్ అనే యువ
హైదరాబాద్: ఛైల్డ్ ఆర్టిస్ట్గా ఎన్నో సినిమాల్లో ప్రేక్షకును మెప్పించిన తేజీ సజ్జా (Teja Sajja).. ఇఫ్పుడు హీరోగా వెండితెరపై దూసుకుపోతున్నాడు. గత ఏడాది ‘హను-మాన్’ సినిమాతో గ్రాండ్ సక్సెస్ అందుక
ముంబై: భారత క్రికెట్ నియంత్రణ మండలి (బిసిసిఐ) నూతన అధ్యక్షుడిగా ఎవరు ఎంపిక అవుతారని ప్రస్తుతం చర్చ జరుగుతోంది. ఆ పదవికి టీం ఇండియా మాజీ క్రికెటర్ రోజర్ బిన్నీ రాజీనామా చేసిన విషయం తెలిసి
హైదరాబాద్: గ్రూప్-1 పోస్టులకు మంత్రులు, అధికారులు రూ. లక్షలు లంచం అడిగారని చెబుతున్నారని బిఆర్ఎస్ మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు తెలిపారు. గ్రూప్-1 పోస్టులకు రూ. లక్షల లంచం తీసుకున్నట్ల
తిమ్మాపూర్: కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలో లోయర్ మానేర్ డ్యామ్ లో వలకు అరుదైన భారీ చేప చిక్కింది. రామకృష్ణ కాలనీ గ్రామానికి చెందిన బోళ్ల భూమయ్య అనే మత్స్యకారుడు రోజువారి లాగే చేపలు
ఇప్పుడు మహిళలకు జిమ్ అనేది నగరాలలో కొత్తగా వస్తున్న సంస్కృతి.. వీరు కూడా మగవాళ్ళ కంటే తక్కువ కాదు అని సిక్స్ ప్యాక్స్ చేయాలి అనే విషయంలో పోటీ తత్వాన్ని తీసుకొస్తున్నారు. ఇంకా చెప్పాలంట
హైదరాబాద్ మెట్రోలో ఓ యువకుడు అసభ్యకరమైన పని చేసిన సంఘటన కలకలం రేపింది. రద్దీగా ఉన్న మెట్రో బోగీలోకి ఓ యువకుడు ఎక్కి, ప్యాంట్ జిప్ తీసి ఓ మహిళను వెనుక నుంచి తాకుతూ శునకానందం పొందాడు. పక్క
అమరావతి: రాజధాని విషయంలో మూడు ముక్కలాట ఆడిన వైసిపి అధినేత మాజీ సిఎం జగన్ మోహన్ రెడ్డి కు ప్రజలు బుద్ధి చెప్పారని ఎపి మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. అమరావతిపై వైసిపి నేతల దొంగ నాటకా
అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒక్క మెడికల్ కాలేజీ కూడా నిర్మించలేదని వైసిపి నేత, మాజీ మంత్రి ఆర్కే రోజా విమర్శలు గుప్పించారు. హోంమంత్రి అనిత, సవితపై ఆర్కే రోజా విమర్శలు గుప్పిం
ప్రపంచ దేశాల బలహీనతలను ఆసరా చేసుకుని వాటిని పాదాక్రాంతం చేయడం, అక్కడ ఉన్న సహజ వనరులను కొల్లగొట్టడం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రస్తుత అజెండాగా మారింది. గత కొన్నాళ్లుగా జరుగుతున్న సంఘ
గ్యాంగ్టక్: దేశాభివృద్ధిలో మిజోరం భాగస్వామ్యం కీలకమని ప్రధాని మోడీ తెలిపారు. కొండమార్గంలో రైలు మార్గం కష్టతరంలో కూడుకున్నదని, సవాల్తో కూడిన నిర్మాణాలు అద్భుతమని కొనియాడారు. మిజోరం
ఆదివాసుల జీవన విధానం పర్యావరణం, అడవులు, అక్కడ ఉండే సహజ వనరులు మొదలైన వాటితో ముడిపడి ఉన్నది. కానీ నవీన సమాజం వారి హక్కుల నుండి దూరం చేసే సంక్షోభం నుండి వీరిని రక్షించాల్సిన అనివార్యత ఎంతై
హైదరాబాద్: మావోయిస్టు పార్టీ అగ్రనేత కిషన్జీ భార్య పోతుల కల్పన అలియాస్ సుజాతక్క పోలీసుల ఎదుట లొంగిపోయారు. మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీలో సభ్యురాలుగా సేవలందిస్తున్నారు. ఛత్తీస్గఢ
నేపాల్లో గత మూడు రోజుల క్రితం జరిగిన ఘటనలు మొత్తం ప్రపంచాన్ని కలవరపరుస్తున్నాయి. శాంతియుత ప్రదర్శన హింసాయుతంగా మారడం, కాల్పులు జరగడం, మరోసటి రోజు అది ఖాట్మండులోని అతి ముఖ్యమైన భవనాలు,
బ్లాక్బస్టర్ మూవీ ‘హనుమాన్’ తర్వాత తేజ సజ్జ మరోసారి సూపర్ హీరో పాత్ర పోషించిన చిత్రం మిరాయ్. సినిమాటోగ్రాఫర్ టర్న్డ్ డైరెక్టర్ కార్తీక్ ఘట్టమనేని రూపొందిం చిన ఈ సినిమాను పీపుల్ మీడ
ఇబ్రహీంపట్నం: రంగారెడ్డి జిల్లా ఇబ్రహాంపట్నం మండలం శెర్రిగూడ హెచ్ పి పెట్రోల్ బంక్లో నీళ్లు కలిసిన పెట్రోల్ కలకలం సృష్టించింది. శుక్రవారం రాత్రి మహేష్ అనే వ్యక్తి పెట్రోల్ కొట్టించు
నటకిరీటి డా: రాజేంద్రప్రసాద్ ముఖ్య పాత్ర పోషించిన ‘నేనెవరు?’ చిత్రం దసరా విడుదలకు సిద్ధమవుతోంది. సాయికిరణ్, జోగిని శ్యామల ముఖ్యపాత్రల్లో చిరంజీవి తన్నీరు దర్శకత్వంలో సందేశ భరిత వినోద
నాట్యమార్గం ప్రొడక్షన్స్ బ్యానర్పై శివ బట్టిప్రోలు సమర్పణలో ఇంద్రాణి ధవళూరి నిర్మాత, దర్శకురాలిగా తెరకెక్కించిన చిత్రం అందెల రవమిది. సెప్టెంబర్ 19న విడుదలకానున్న ఈ చిత్రానికి సంబంధి
బెంగళూరు: భర్త మరణిస్తే పెన్షన్ రావడంతో పులి దాడిలో చనిపోతే ప్రభుత్వం నుంచి పెద్ద మొత్తంలో నగదు వస్తుందని ఆశ పడి భర్తను భార్య చంపి అనంతరం పెంటకుప్పలో పాతి పెట్టింది. ఈ సంఘటన కర్నాటక రాష
దుబాయ్: ఆసియా కప్లో భాగంగా ఓమన్పై పాకిస్థాన్ ఘన విజయం సాధించింది. ఓమన్పై పాక్ 93 పరుగులు తేడాతో గెలిచింది. పాకిస్థాన్ తొలుత బ్యాటింగ్ చేసి ఓమన్ ముందు 161 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. ఓమన్
కిన్సాసా: కాంగోలో ఘోర రెండు పడవ ప్రమాదాలు జరిగాయి. రెండో ప్రమాదంలో 193 మంది జలసమాధయ్యాయి. ఈక్వెటర్ ప్రావిన్స్కు 150 కిలో మీటర్ల దూరంలో పడవ బోల్తాపడి 86 మంది చనిపోయారు. గురువారం సాయంత్ర లుకోళ
బెంగళూరు: కర్ణాటక రాష్ట్రం హసన్ జిల్లాలో వినాయక చవితి వేడుకల్లో అపశృతి చోటుచేసుకుంది. మోసాలి హోసహళ్లి గ్రామ శివారులో గణేష్ నిమజ్జనం శోభాయాత్రలో భక్తులపైకి కంటైనర్ దూసుకెళ్లడంతో ఎని
మనతెలంగాణ/హైదరాబాద్ : గోదావరి పుష్కరాలను దక్షిణ భారత కుంభమేళాగా ఘనంగా నిర్వహించేందుకు ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. గోదావరి పుష్కర
మనతెలంగాణ/హైదరాబాద్: నిర్ధేశించిన లక్ష్యాలను అందుకునేందుకు వాణిజ్య పన్నుల యం త్రాంగం కృషి చేయాలని, జీఎస్టీ ఎగవేతదారులపై కఠినంగా వ్యవహారించాలని డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క అధికార
20 మందికి గాయాలు కర్నాటకలోని హసన్ జిల్లాలో గణేశ్ నిమజ్జన ఊరేగింపులో విషాదం హసన్ : కర్నాటకలోని హసన్ జిల్లాలో శుక్రవారం రాత్రి ఘోర దుర్ఘటన చోటు చేసుకుంది. గణేశ్ నిమజ్జన ఊరేగింపులో ఒక ట్రక్
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీలలో ముఖ గుర్తింపు హాజరు (ఫేషియల్ రికగ్నైజేషన్ సిస్టమ్..- ఎఫ్ఆర్ఎస్) తప్పనిసరి చేయాలని వైస్ ఛాన్స్లర్ల సమావేశంలో నిర్ణయించా రు.ఇప్
మేషం – సంతానం పురోగతి గర్వించే విధంగా ఉండాలని మీరు భావిస్తారు, కానీ వాస్తవ జీవితంలో పరిస్థితులు వేరుగా ఉంటాయి. తగినటువంటి జాగ్రత్తలు తీసుకోవడం చెప్పదగినటువంటి సూచన. వృషభం – చాలామంది జీ
నేపాల్లో ఇటీవలి జెన్ జడ్ ఉద్యమంలో చెలరేగిన హింసాకాండలో మృతుల సంఖ్య 51కి చేరుకుంది. మృతులలో కొందరు మంటలలో చిక్కుకుని సజీవ దహనం చెందారు. ఉత్తర ప్రదేశ్లోని గజియాబాద్ నివాసి 57 సంవత్సరాల మ
యువ కథానాయకుడు బెల్లంకొండ శ్రీనివాస్, ‘చావు కబురు చల్లగా’ దర్శకుడు కౌశిక్ పెగళ్ళపాటి కాంబినేషన్లో తెరకెక్కిన చిత్రం ‘కిష్కింధపురి’. హార్రర్ నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రం శుక్రవారం ప్
ఈ నెల 23న ఐఆర్సిటిసి భారత్ గౌరవ్ టూరిస్టు రైలును నడుపుతోందని దక్షిణ మధ్య రైల్వే ఒక ప్రకటనలో తెలిపింది. ఈ రైలు ఉభయ తెలుగు రాష్ట్రాల మీదుగా ప్రయాణిస్తుందని పేర్కొంది. ఈ నెల 23న సికింద్రాబాద
రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత సింగరేణిలో అవినీతి రాజ్యమేలుతోందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆరోపించారు. సింగరేణిలో జరుగుతోన్న అవినీతికి వ్యతిరేక
బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనంకు తోడు అల్పపీడన ప్రబావంతో రాష్ట్రంలో రెండు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ క్రమంలో శనివారం ర
ఓ స్థల వివాదంలో జిహెచ్ఎంసి, హైడ్రాకు హైకోర్టు శుక్రవారం నోటీసులు జారీ చేసింది. జూబ్లీహిల్స్ చెక్పోస్ట్ సమీపంలో సుమారు రూ. 100 కోట్ల విలువ చేసే రెండు వేల గజాల స్థలాన్ని ఇటీవల కాలంలో హైడ్
కారులో డబ్బులు తీసుకెళ్తున్న వ్యక్తులను మరో కారులో అడ్డగించి, భారీ దోపిడీకి పాల్పడిన సంఘటన రంగారెడ్డి జిల్లా, శంకర్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం సంచలనం సృష్టించింది. పోలీసు
గుజరాత్ లోని కాండ్లా విమానాశ్రయం నుంచి శుక్రవారం నాడు ముంబైకి వెళ్తున్న స్పేస్ జెట్ విమానం టేకాఫ్ సమయంలో ఒక చక్రం ఊడిపోయింది. అయితే, పైలెట్ లు విమానం ముంబై చేరిన తర్వాత సురక్షితంగా విమ
రాష్ట్రంలో ఉచిత చేపపిల్లల పంపిణీ పథకం కింద చెరువుల్లో చేపపిల్లల టెండర్లను రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేసింది. 28 జిల్లాలకు శుక్రవారం టెండర్లు ఖరారు అయ్యాయి. నాలుగు జిల్లాల్లో టెండర్లు రాల
2007లో విజయవాడలో జరిగిన బి ఫార్మసీ విద్యార్థిని ఆయేషా మీరా హత్య కేసు కీలక మలుపు తిరిగింది. ఈ కేసును సుదీర్ఘంగా పలుమార్లు పోలీసులతో పాటు సిబిఐ కూడా విచారించాయి. నిర్దోషిగా విడుదలైన సత్యంబ
ఖాట్మండూ: సోషల్మీడియా బ్యాన్, అవినీతి పాలన తదితర కారణాలతో నేపాల్ భగ్గుమన్న విషయం తెలిసిందే. జెన్-జెడ్ యువత ఆందోళనలతో అక్కడి ప్రభుత్వం సంక్షోభంలోకి వెళ్లింది. ఈ అల్లర్ల నేపథ్యంలో కెపి
రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖలో వివిధ చెల్లింపుల కింద పెండింగ్లో ఉన్న బకాయిలు రూ.11 కోట్లు విడుదల చేశామని ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్ అన్నారు. ఈ ఏడాది
కోయ సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా సమ్మక్క, సారలమ్మల గద్దెలు ఆధునీకరణ చేయాలని ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్చార్జి మంత్రి పొoగులేటి శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సుర
తెలంగాణలో జరుగుతున్న ఎంఎల్ఎ చోరీపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సిగ్గుపడాలని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ అన్నారు. ‘ఇది రాహుల్ గాంధీ జాతీయ స్థాయిలో లేవనెత్తుతున్న ఓటు చ
రాష్ట్రంలో ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల కానందుకు నిరసనగా ఈ నెల 15 నుంచి వృత్తి విద్యా కళాశాలల నిరవధిక బంద్ చేస్తున్నట్లు ఫెడరేషన్ ఆఫ్ అసోసియేషన్ ఆఫ్ తెంలగాణ హయ్యర్ ఎడ్యుకేషన్(ఫ
కాంగ్రెస్ పార్టీ కామారెడ్డిలో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలనుకున్న బహిరంగ సభకు వర్షం దెబ్బ పడింది. తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రకటించింది. బిసిల
గ్రూపు 1 పరీక్షను తిరిగి నిర్వహించాలని బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎంపి బూర నర్సయ్య గౌడ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత గ్రూపు 1 పరీక్ష, నియ
కేబుల్ ఆపరేటర్లకు ప్రత్యామ్నాయం చూపించండి అని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డిని డిమాండ్ చేశారు. కేబుల్ వైర్లను తొలగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం కఠ
ముంబై: స్పైస్జెట్ (Spicejet) సంస్థకు చెందిన ఓ విమానం ప్రమాదానికి గురైంది. గుజరాత్లోని కండ్లా నుంచి ముంబైకి వెళ్తున్న క్యూ400 స్పైస్జెట్ విమానం టేకాఫ్ అయిన సమయంలో టైర్ ఒకటి ఊడిపోయింది. అయితే
విత్తన రంగంలో పరస్పర సహకారంతో రైతులకు మేలు జరుగుతుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. సీడ్ సమ్మిట్లో పాల్గోనేందుకు వచ్చిన ఆఫ్రికన్ ప్రతినిధులు శుక్రవారం మం
న్యూఢిల్లీ: సుప్రీం కోర్టు (Supreme Court) కీలక ఆదేశాలు జారీ చేసింది. కోర్టు ప్రాంగంణం లోని హై సెక్యూరిటీ జోన్లో ఫోటోలు తీయడం.. రీల్స్ చేయడం పై నిషేధం విధిస్తూ సర్క్యులర్ జారీ చేసింది. సెప్టెంబర్
ఆసియాకప్-2025లో అతిపెద్ద పోరు ఆదవారం జరగనుంది. చిరకాల ప్రత్యర్థుల మధ్య జరిగే ఆసక్తికర పోరును చూసేందు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఈ మ్యాచ్కి ముందు ఈరోజు(శుక్రవారం) పా
హైదరాబాద్: కీలక ఖనిజాల వెలికితీతలో కూడా కేంద్రం సింగరేణి సంస్థకు అవకాశం కల్పించాలని డిప్యూటి సిఎం భట్టి విక్రమార్క తెలిపారు. గ్రీన్ ఎనర్జీలో కూడా సింగరేణి సంస్థ ప్రవేశించిందని, రాగి, బ
న్యూఢిల్లీ: బాలీవుడ్ హీరోయిన్, ఎంపి కంగనా రనౌత్కు (Kangana Ranaut) సుప్రీం కోర్టులో మరోసారి నిరాశ ఎదురైంది. రైతులు చేపట్టిన ఉద్యమ సమయంలో కంగనా చేసిన ఓ ట్వీట్ వివాదాస్ఫదమైంది. దీంతో ఆమెపై పరువు నష
హైదరాబాద్: ఏకంగా గ్రూప్-1 పరీక్షలనే రద్దు చేయాలని హైకోర్టు చెప్పిందని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ తెలిపారు. సిఎం రేవంత్ రెడ్డి ఎన్ని స్కాములు చేసినా బిజెపి పట్టించుకోవట్లేద
అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టిన కొన్నాళ్ల లోనే చాలా ఎత్తుకు ఎదిగిపోయాడు.. యువ క్రికెటర్ శుభ్మాన్ గిల్ (Shubman Gill). 2019లో వన్డే జట్టులో, 2020లో టెస్టుల్లో అడుగు పెట్టిన గిల్.. తాజాగా భారత టె
మహబూబ్ నగర్ బ్యూరో: తెలుగు నేలనంతా హోరెత్తించిన “జంగు సైరనూదిరో జైలులో మాయన్నలు” పాటకు స్ఫూర్తినిచ్చిన పోరాటానికి నాయకత్వం వహించింది ముగ్గురు విప్లవ కారులు. 90వ దశకంలో అరెస
క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ టెండూల్కర్ (Arjun Tendulkar) క్రికెట్లో అంతగా పేరు సంపాదించలేకపోయాడు. ఇప్పటికీ సచిన్ కుమారుడిగానే అతన్ని చూస్తున్నారు. కానీ, తనకంటే సొంత గుర్
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మచిలీపట్నంలో జనసేన కార్యకర్తలు రెచ్చిపోయారు. జనసేన అధినేత, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గురించి కామెంట్ చేసినందుకు ఆర్ఎంపి వైద్యుడిపై వంద మంది జనసైనికుల
హైదరాబాద్: మ్యాన్ హోల్ ఘటనలో హైడ్రాదే పూర్తి బాధ్యత అని హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు. మ్యాన్ హోల్ ఘటనపై ఉదయం ప్రాథమిక విచారణ జరిగిందని అన్నారు. గురువారం హైదరాబాద్ పాతబస్తీలోని యాకుత
ఆసియాకప్-2025ను భారత్ ఘన విజయంతో ప్రారంభించింది. తొలి మ్యాచ్లో పనికూన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యుఎఇ)ని చిత్తుగా ఓడించింది. ఈ మ్యాచ్లో భారత్ తొలుత బౌలింగ్ తీసుకొని యుఎఇని 57 పరుగుల స్వల్ప
జోగులాంబ గద్వాల: ప్రైవేట్ స్కూల్ వ్యాన్ అదుపుతప్పి పొలంలోకి దూసుకెళ్లి బోల్తా కొట్టిన సంఘటన జోగులాంబ గద్వాల జిల్లా గట్టు మండలంలో జరిగింది. ఈ ప్రమాదంలో పలువురు విద్యార్థులు స్వల్ప గ
హైదరాబాద్: చంద్రాయణగుట్టలో సిమ్ బాక్స్ ఏర్పాటు చేసి ఇంటర్నేషనల్ కాల్స్ ను లోకల్ కాల్స్గా మార్చుతూ మోసాలకు పాల్పడుతున్న గ్యాంగ్ ను పోలీసులు అరెస్టు చేశారు. టిజి సైబర్ సెక్యూరిటీ బ్
అమరావతి: ఎపిలో సూపర్ సిక్స్ సూపర్ హిట్ సభ విజయాన్ని వైసిపి తట్టుకోలేకపోతుందని ఎపి మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. రాష్ట్రాభివృద్ధిపై మాట్లాడే నైతిక అర్హత కూడా వైసిపి జగన్ మోహన్ కు లేదన
ముంబయి: కదులుతున్న లోకల్ రైలు నుంచి దూకడంతో కిందపడి కరిష్మా శర్మ గాయపడ్డారు. దీనికి సంబంధించిన పోస్టును తన ఇన్స్టా గ్రామ్లో తెలియజేశారు. షూటింగ్ కోసం చీరలో బయలుదేరాను, ముంబయి లోకల్ ర