హైదరాబాద్: భాగ్యనగరం అభివృద్ధికి ఇబ్బందులు లేకుండా నిధులు కేటాయించామని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. హైదరాబాద్కు రూ.10 వేల కోట్లు ఇచ్చిన సిఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సిఎం భట్టి
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో నీతి ఆయోగ్ సమావేశం మొదలయింది. అయితే పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రసంగించడానికి తగినంత సమయాన్ని కేటాయించకపోవడానికి, సరైన వైఖరి
శ్రీనగర్: జమ్మూకశ్మీర్ లోని కుప్వారా లో భారత రక్షణ దళాలకు, తీవ్రవాదులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ఓ భారత జవాను మృతి చెందగా, మరో నలుగురికి గాయాలయ్యాయి. ఎదురు కాల్పులు ఇంకా కొనసాగుతున్
హైదరాబాద్: ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన నష్టం కంటే ప్రత్యేక రాష్ట్రంలో పాలమూరుకు ఎక్కువ నష్టం జరిగిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. పాలమూరు జిల్లా ప్రజలు మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్
హైదరాబాద్: మాటలతో అంకెల గారడితో బిఆర్ఎస్ గత పదేళ్ల నుంచి మోసం చేసిందని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మండిపడ్డారు. అన్ని వర్గాలను దృష్టిలో పెట్టుకొని బడ్జెట్ను రూపొందించామని, బిఆర్
మన దేశంలో వాతావరణం విచిత్రంగా ఉంటుంది. అయితే అతివృష్టి లేకుంటే అనావృష్టి. నిన్నమొన్నటి వరకు రుతుపవనాలు కోసం నిరీక్షించి విసిగిపోగా ఇప్పుడు ఎడతెరిపిలేని కుంభవృష్టితో మునిగితేలవలసి వ
హైదరాబాద్: జూరాల జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతోంది. జూరాల్ ప్రాజెక్టు ఇన్ఫ్లో 2.7 లక్షల క్యూసెక్కులుండగా 42 గేట్లు ఎత్తి 2.7 లక్షల క్యూసెక్కుల నీటిని కిందకు విడుదల చేశారు. జూరాల ప్రాజెక్
ఆలోచన, అవగాహన, ఆచరణ ఈ మూడింటికీ అవినాభావ సంబంధం ఉంది. చిన్నారుల్లో ఏదైనా ఆలోచన మొలకెత్తితే, అది ఆచరణ రూపం దాల్చాలంటే వాళ్ల స్థాయిలో బోధన జరుగాలి. సాధారణంగా బొమ్మల రూపంలో చెబితే సులువుగా
పెద్దపల్లి: ఎగువన భారీ వర్షాలు కురవడంతో పాటు ఉత్తర తెలంగాణలో భారీ వర్షాలు పడుతుండడంతో వాగులు, వంకలు ప్రమాద స్థాయిని దాటి ప్రవహిస్తున్నాయి. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి భారీగా వర
పారిస్: ఫ్రాన్స్ రాజధాని పారిస్ వేదికగా జరుగుతున్న విశ్వ క్రీడలు ఒలింపిక్స్కు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. సెయిన్ నదిపై ఆరంభ వేడుకలు జరుగనున్న నేపథ్యంలో ఫ్రాన్స్ ప్రభుత్వం భద్రత ఏర
తెలుగు తెరపైకి మరో సస్పెన్స్ థ్రిల్లర్ రాబోతోంది. కృష్ణసాయి, – మీనాక్షి జైస్వాల్ జం టగా నటిస్తున్న ’జ్యువెల్ థీఫ్’ సినిమా టీజర్, ఆడి యో లాంచ్ కార్యక్రమం ఘనంగా జరిగింది. శ్రీ విష్ణు గ్లోబ
ఉస్తాద్ రామ్ పోతినేని, డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ల డెడ్లీ కాంబినేషన్లో మోస్ట్-వెయిటెడ్ పాన్ ఇండియా మూ వీ డబుల్ ఇస్మార్ట్ మ్యూజిక్ ప్రమోషన్లు బ్లాక్బస్టర్ నోట్లో ప్రారంభమయ్
డా.నరేశ్ వికె, రాగ్ మయూర్, ప్రియా వడ్లమాని లీడ్ రోల్స్లో నటిస్తున్న హిలేరియస్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ‘వీరాంజనేయులు విహారయాత్ర’ అనురాగ్ పలుట్ల దర్శకత్వం వహించారు. బాపినీడు.బి, సుధీర్ ఈదర
పల్లెకెలె: భారత్-శ్రీలంక జట్ల మధ్య జరిగే మూడు మ్యాచ్ల టి20 సిరీస్కు సర్వం సిద్ధమైంది. ఇరు జట్ల మధ్య శనివారం తొలి టి20 మ్యాచ్ జరుగనుంది. రెండు జట్లు కూడా కొత్త సారథుల ఆధ్వర్యంలో బరిలోకి ద
మనతెలంగాణ/హైదరాబాద్/జయశంకర్ భూపాలపల్లి/కాటారం/మహాదేవపూర్: శాసనసభ సమావేశాలు ముగిసేలోపు(ఆగస్ట్ 2) కాళేశ్వరం పరిధిలోని జలాశయాల్లో నీటిని నింపాలని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్
ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచే ఎత్తిపోస్తాం రెండు రోజుల్లో ఎల్లంపల్లి నుంచి పంపింగ్ ప్రారంభం బ్యారేజీలలో నీరు నిల్వ చేయొద్దని ఎన్డిఎస్ఎ చెప్పింది కాళేశ్వరం గేట్లు మూసేస్తే పెను ప్రమ
మనతెలంగాణ/హైదరాబాద్: స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన స్థాన
ప్రజల నుంచి సలహాలు, సూచనల స్వీకరణ విస్తృత సంప్రదింపులు, అఖిలపక్ష భేటీ తర్వాతే నూతన చట్టం సమస్యల అధ్యయనానికి పైలట్ ప్రాజెక్టుగా ఓ మండలం ఎంపిక అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మనతెల
2019 నుంచి 2024 నాటికి అన్ని జిల్లాలో పడిపోయిన గొర్రెల సంఖ్య రెండు విడతల్లో 4,25,088 యూనిట్ గొర్రెలను పంపిణీ చేస్తే తగ్గిన గొర్రెల శాతం తాజా పశుగణనలో తేలిన లెక్క గొర్రెల పంపిణీపై విచారణ చేపట్టిన
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన శనివారం(జులై 27) నీతి ఆయోగ్ 9వ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం జరగనున్నది. భారత్ను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దేందుకు రూపొందించిన వికసిత్ భ
మన తెలంగాణ/హైదరాబాద్: లే అవుట్ క్రమబద్ధీకరణ పథకం (ఎల్ఆర్ఎస్) అమలు కోసం కొత్త జిల్లాల వారీగా బృందాలు ఏర్పాటు చేయాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. ఎల్ఆర్ఎస్
మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో కన్వీనర్ కోటాలో మరో 7,024 ఇంజనీరింగ్ సీట్లకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. మొదటి విడత కౌన్సెలింగ్లో కన్వీనర్ కోటాలో మొత్తం 78,694 ఇంజనీరింగ్ సీట్లు అందుబాటులో ఉ
మెగా సుప్రీం హీరో సాయి దుర్గ తేజ్ తన గొప్ప మనసుని మరోసారి చాటుకున్నారు. దీన స్థితిలో ఉన్న నటి పావలా శ్యామలకు ఆర్థిక సాయాన్ని అందించారు. గతంలో ఇచ్చిన మాటకు కట్టుబడి పావలా శ్యామలకు ఆ ఆర్థి
దంబుల్లా: శ్రీలంక వేదికగా జరుగుతున్న మహిళల ఆసియా కప్లో భారత్ ఫైనల్కు చేరుకుంది. శుక్రవారం జరిగిన తొలి సెమీఫైనల్లో టీమిండియా పది వికెట్ల తేడాతో బంగ్లాదేశ్ను చిత్తు చేసింది. తొలుత బ్
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా వివిధ కోర్టులలో 5 కోట్లకు పైగా కేసులు పెండింగ్లో ఉన్నాయని, అత్యధికంగా ఉత్తర్ ప్రదేశ్లోని అనుబంధ కోర్టులలో 1.18 కోట్ల కేసులు పెండింగ్లో ఉన్నాయని శుక్రవారం లో
న్యూఢిల్లీ : వివాదంలో కూరుకుపోయిన నీట్ యుజి వైద్య ప్రవేశ పరీక్ష అంతిమ ఫలితాలను జాతీయ పరీక్ష సంస్థ (ఎన్టిఎ) శుక్రవారం ప్రకటించినట్లు అధికారులు తెలియజేశారు. ఒక ఫిజిక్స్ ప్రశ్నకు మార్కుల
డ్రాస్ (కార్గిల్) : పాకిస్తాన్ చరిత్ర నుంచి పాఠాలు ఏవీ నేర్చుకోలేదని, అది దుస్సాహసానికి ఒడగట్టినప్పుడల్లా పరాజయాన్నే చవి చూసిందని ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం చెప్పారు. కార్గిల్ విజయ
గడ్చిరోలి: పోలీసు ఇన్ఫార్మర్ అని ఆరోపిస్తూ లొంగిపోయిన ఒక నక్సలైట్ను మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో నక్సలైట్లు చంపివేసినట్లు పోలీసు అధికారి ఒకరు శుక్రవారం తెలిపారు. అరేవాడ-హిద్ద
మైసూరు(కర్నాటక): తనపైన, తన కుటుంబంపైన కుట్ర చేసినవారి గుట్టు 15-20 రోజుల్లో బయటపడుతుందని లైంగిక దాడి ఆరోపణలతో జైలుకు వెళ్లి బెయిల్పై విడుదలైన జెడిఎస్ ఎంఎల్సి సూరజ్ రేవణ్ణ తెలిపారు. తాను
సుల్తాన్పూర్(యుపి): పరువునష్టం కేసులో కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ శుక్రవారం ఇక్కడి ఎంపి-ఎమ్మెల్యే కోర్గులో హాజరయ్యారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ చవకబారు ప్రచారం కోసమే ఈ కేస
ఐకానిక్ నది సెయిన్ వెంబడి ప్రారంభ వేడుక శుక్రవారం సాయంత్రం ప్రారంభమైంది. సాంప్రదాయ పద్ధతుల కు భిన్నంగా 7,000 మంది అథ్లెట్లు 85 పడవలలో ఆరు కిలోమీటర్ల ప్రయాణించి ఒలింపిక్ క్రీడల ప్రవేశ ద్వార
న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ శుక్రవారం నాడు నరేంద్ర మోడీ నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (NDA) ప్రభుత్వం 2015లో స్థాపించబడిన ‘నీతి ఆయోగ్’ ను రద్దు చేయాలని డి
న్యూఢిల్లీ: కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీకి కేంద్ర ప్రభుత్వం కొత్త నివాసాన్ని కేటాయించబోతోంది. సునేహ్రి బాగ్ రోడ్డులోని బంగ్లా నెంబర్ 5ను ఆయనకు ఆఫర్ చేసింది హౌస్ కమిటీ. ఆయన సోదరి ప్రి
ముంబై: ఐదు రోజులు వరుసగా నష్టాలు చూస్తూ వచ్చిన దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు(శుక్రవారం) భారీ లాభాలతో ముగిశాయి. కొనుగోళ్ల ఉత్సాహం కనిపించింది.అమెరికా ఆర్థిక వ్యవస్థ రెండో త్రైమాసికంలో అం
తన నిరసనగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరిస్తోంది హైదరాబాద్: రాష్ట్ర హక్కులను దెబ్బతీయడం, నిధులు విడుదల చేయకపోవడం వంటి వాటికి నిరసనగా ఢిల్లీలో జులై 27 న జరిగే
ముంబై: సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా(సెబీ) నిర్వహించిన ఓ అధ్యయనంలో 70 శాతం(10 మందిలో 7గురు) మంది ఇంట్రాడే ట్రేడింగ్ లో…అందునా ఈక్విటీ క్యాష్ సెగ్మెంట్ లో నష్టపోయారని వెల్ల
న్యూఢిల్లీ: కన్వర్ యాత్ర కొనసాగుతున్న మార్గంలో తినుబండారాల దుకాణాలలో యజమాని, సిబ్బంది పేర్లను ప్రదర్శించాలంటూ పోలీసులు జారీ చేసిన ఆదేశాలను సుప్రీం కోర్టులో ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం
ముంబై: మహారాష్ట్రలోని ముంబై, పుణె, పాల్ఘడ్, థానే తదితర ప్రాంతాలను కురిసిన భారీ వాన వరద నీళ్లు ముంచెత్తుతున్నాయి. వరద నీటికి ప్రజా రవాణ, ప్రయివేట్ ట్రాన్స్ పోర్ట్ ల రాకపోకలు విఘాతం ఏర్పడి
విద్యార్థి అస్వస్తతకు గురై మృతి చెందిన సంఘటన మెట్ పల్లి మండలం పెద్దాపూర్ గురుకుల పాఠశాలలో చోటు చేసుకుంది. వివరాలలోకి వెళితే.. స్ధానికుల కథనం ప్రకారం.. మెట్ పల్లి మండలం అరపేట గ్రామానికి చ
రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిల్సుఖ్నగర్ బాంబు పేలుళ్ల కేసులో నిందితుడు ఇండియన్ ముజాహిద్దీన్ ఉగ్రవాది సయ్యద్ మక్బూల్ మృతి చెందాడు. చర్లపల్లి జైలులో ఖైదీగా ఉన్న సయ్యద్ గత
కార్గిల్ యుద్దంలో అమరులైన భారత జవాన్లకు పిఎం మోడీ ఘన నివాళులర్పించారు. భారత భూభాగాన్ని ఆక్రమించాలని ప్రయత్నించిన పాకిస్థాన్ సైనికులను తిప్పికొట్టి నాటి యుద్దంలో అమరులైన వీర జవాన్లక
రాష్ట్రంలో గత వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో జనజీవనం అతలకుతలం అవుతుంది. వారం రోజులుగా కురుస్తున్న వర్షాలతో కన్నాయి గూడెం మండలం లక్ష్మిపురం గ్రామానికి చెందిన బొల్లె సమ్మయ్య ప
శామీర్ పేట పరిధిలో ఓ కారు బీభత్సం సృష్టించింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందారు. అతివేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి ఎదురుగా వస్తున్న ఆర్టీసి బస్సును ఢీకొట్టబోయి బోల్తా పడింది. ఈ ఘటనలో ఇద్ద
రాష్ట్రంలో గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఓ చెట్టు కూలి యువకుడి మృతి చెందిన సంఘటనా ములుగు జిల్లాలో చోటు చేసుకుంది. వివరాలలోకి వెళితే..పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం ములుగు జిల
కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ తర్వాత బంగారం ధరలు భారీగా తగ్గుతున్నాయి. బడ్జెట్ లో బంగారం, వెండి పై కస్టమ్స్ డ్యూటీని భారీగా తగ్గించడంతో ఒక్కసారిగా బంగారం ధర రూ. 3 వేల వరకు పడిపోయింది.బంగారం మర
మహారాష్ట్రలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలతో మహారాష్ట్ర ఉక్కిరిబిక్కిరి అవుతోంది. గత 24 గంటల్లో ముంబయి సహా, పశ్చిమ మహారాష్ట్ర, విదర్భ ప్రాంతాల్లో భారీ వర్షాలు బీభత్సపం సృష్ట
స్టేషన్లో ఇచ్చిన ఫిర్యాదును ఎఫ్ఐఆర్ చేసేందుకు ఫిర్యాదు ఇచ్చిన వారి నుండి రూ.20 వేలు లంచం తీసుకొంటూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్టణ ఎస్ఐ గురువారం ఏసిబికి పట్టుబడటం సంచలనం స
రాజ్ తరుణ్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా ‘పురుషోత్తముడు‘. ఈ చిత్రాన్ని శ్రీ శ్రీదేవి ప్రొడక్షన్స్ బ్యానర్పై డా.రమేష్ తేజావత్, ప్రకాష్ తేజావత్ ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్తో నిర్మ
ప్రతిష్ఠాత్మకమైన మహిళల ఆసియాకప్ సెమీ ఫైనల్ సమరానికి సర్వం సిద్ధమైంది. శుక్రవారం మధ్యాహ్నం జరిగే తొలి సెమీస్లో బంగ్లాదేశ్తో టీమిండియా తలపడనుంది. రాత్రి జరిగే రెండో సెమీస్లో ఆతిథ్య
విద్యా బోధన ఎన్నో రకాలు, ఆ బోధనకు ఎన్నో మార్గాలు. విద్యార్థులు, గురువులు ప్రత్యక్షంగా ఒకరి సమక్షంలో ఒకరుండి చదువు నేర్పడం, నేర్చుకోవడం సాంప్రదాయిక విధానం. అయితే వివిధ కారణాల వల్ల అందరిక
బిఆర్ఎస్ ఎంఎల్ఎలు, ఎంఎల్సిల బృందం గురువారం కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శనకు వెళ్లింది. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా బడ్జెట్ ప్రసంగం ముగిసిన తర్వాత బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సి
కేంద్ర బడ్జెట్ పై స్పందించని కెసిఆర్, రాష్ట్ర బడ్జెట్ మీద మాట్లాడటం విడ్డూరంగా ఉందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి అనసూయ సీతక్క అన్నారు. తెలంగాణకు ద్రోహం చేసిన కేంద
రాష్ట్ర విపత్తు నిర్వహణ, అగ్నిమాపక సేవల శాఖ ఆధ్వర్యంలో శిక్షణ పొందిన 483 మంది ఫైర్ మెన్ల పాసింగ్ ఔట్ పరేడ్ శుక్రవారం నిర్వహించనున్నారు. వట్టినాగులపల్లిలోని తెలంగాణ విపత్తు నిర్వహణ, అగ్న
రాష్ట్ర సచివాలయంలో ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తానని ఓ నిరుద్యోగి నుంచి రూ. 2.34 లక్షలు దండుకుని మోసానికి పాల్పడిన వ్యక్తిపై ఫిల్మ్ నగర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయింది. ఈ క్రమంలోనే తెలం
మన తెలంగాణ/హైదరాబాద్ : హైదరాబాద్ మ హానగర అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేసింది. శరవేగంగా అభివృద్ధి చెందుతూ ఒక ఐకాన్గా గుర్తింపు పొందిందని, ఈ నే పథ్యంలోనే ఈ బడ్టెట్లో హైదరాబాద్ నగర అభ
మన తెలంగాణ/హైదరాబాద్: ఇది రైతు శత్రువు ప్రభుత్వం అని బిఆర్ఎస్ అధినేత, మాజీ సిఎం కె.చంద్రశేఖర్రావు ఆరోపించారు. కాంగ్రెస్ ప్ర భుత్వ బడ్జెట్ అన్ని వర్గాలను మోసం చేసిందని, అందరినీ వెన్నుప
మన తెలంగాణ/హైదరాబాద్ : ఎగువ నుంచి శ్రీ శైలం ప్రాజెక్టుకు వరద ప్రవాహం భారీగా పెరుగుతూ వస్తోంది. గురువారం సాయంత్రం రిజర్వాయర్లోకి 2.54లక్షల క్యూస్కెల వరదనీరు చేరుతుండగా, ప్రాజెక్టులో నీటి
మన తెలంగాణ/హైదరాబాద్ : గత ప్ర భుత్వం బడ్జెట్లో రూ.17,700 కోట్లు ద ళితబంధుకు కేటాయించి ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆరోపించారు. అ సెంబ్లీలో బడ్జెట్ ప్రవేశ
మన తెలంగాణ/హైదరాబాద్ : ఈ వానాకాలం సీజన్ లోనే రైతులకు సాగునీరు అందే విధంగా పెద్దవాగు ప్రాజెక్టుకు యుద్ధ ప్రాతిపదికన పను లు చేపట్టాలని మరమ్మత్తులు కోసం అంచనాలు సిద్ధం చేయాలని మంత్రి తుమ్
పారిస్: ఫ్రాన్స్ రాజధాని పారిస్ వేదికగా జరుగుతున్న విశ్వ క్రీడలు (ఒలింపిక్స్)లో భారత్ క్రీడల ఆరంభానికి ముందే అదరగొట్టింది. గురువారం జరిగిన ఆర్చరీ పోటీల్లో భారత పురుషులు, మహిళల జట్లు క్
పారిస్: ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది ఎంతో అతృతతో ఎదురు చూస్తున్న సమయం రానే వచ్చింది. ఫ్రాన్స్ రాజధాని పారిస్ వేదికగా విశ్వ క్రీడా సంగ్రామం (ఒలింపిక్స్)కు శుక్రవారం తెరలేవనుంది. సాయం
బడ్జెట్ ప్రసంగం పూర్తయ్యే వరకు కెసిఆర్ అసెంబ్లీలో ఉంటే బాగుండేది బిజెపి నాయకులు చెబితే హడావుడిగా అసెంబ్లీకి వచ్చి..హడావుడిగా బయటకు వెళ్లి కెసిఆర్ ప్రెస్మీట్ పెట్టారు గతంలో దళితబంధు
మాస్ మహారాజా రవితేజ, మాస్ డైరెక్టర్ హరీష్ శంకర్ మోస్ట్ ఎవైటెడ్ మూవీ ’మిస్టర్ బచ్చన్’ మ్యూజిక్ ప్రమోషన్లు ఫస్ట్ సింగిల్ సితార్కు అద్భుతమైన స్పందనతో చార్ట్ బస్టర్ నోట్లో ప్రారంభమయ్యా
ప్రభుత్వ భూమిని విక్రయించి మోసం చేసిన కేసులో ఇద్దరు నిందితులను బంజారాహిల్స్ పోలీసులు గురువారం అరెస్టు చేశారు. పోలీసుల కథనం ప్రకారం…బంజారాహిల్స్కు చెందిన మహ్మద్ ఖాజా 1993లో బంజారాహిల్
బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎంఎల్ఎ కెటిఆర్ మరోసారి తన మంచి మనసును చాటుకున్నారు. ఐఐటీ గౌహతిలో సీటు సాధించిన నిరుపేద విద్యార్థిని చదువుకయ్యే ఖర్చు అంతా భరిస్తానని వాళ్ల
హైదరాబాద్లో నగరంలో ఎక్కడ చూసినా చెత్త కుప్పలు దర్శనమిస్తున్నాయని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కెటిఆర్ ఎక్స్ వేదికగా మండిపడ్డారు. సుమారు 1000 స్వచ్ఛ ఆటోలు పనిచేయడం లేదని
గాడిద గుడ్డు పెట్టడం ఎంత నిజమో, కాంగ్రెస్ ఇచ్చిన హామీలన్నీ అమలు చేయడం కూడా అంతే నిజమనే, దానికి రాష్ట్ర బడ్జెట్ నిదర్శనమని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ విమర్శించారు. కాంగ్రెస్ + ర
రాష్ట్ర బడ్జెట్పై అసెంబ్లీ ఆవరణలోని మీడియాపాయింట్లో మాజీ ముఖ్యమంత్రి, బిఆర్ఎస్ అధినేత కెసిఆర్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎప్పుడూ మీడియా పాయిం
ఆగస్టు 1వ తేదీన తెలంగాణ మంత్రివర్గం భేటీ కానుంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సాయంత్రం 4 గంటలకు మంత్రి మండలి సమావేశం జరగనుంది. ప్రస్తుతం జరుగుతున్న తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఆ
డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తనయుడిగా పలు సూపర్ హిట్ సినిమాల్లో చైల్ ఆర్టిస్ట్ గా నటించారు ఆకాష్ పూరి. హీరోగా మారి ఆంధ్రా పోరి, మెహబూబా, రొమాంటిక్, చోర్ బజార్ వంటి విభిన్నమైన సినిమాలత
ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలల ఏర్పాటుతో దేశానికి మొత్తం తెలంగాణ రాష్ట్రం ఆదర్శంగా నిలువబోతుందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. ఇందిరమ్మ రాజ్యంలోని ప్రజా ప్రభుత్వం వ
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్ర బడ్జెట్ గ్యారెంటీలను గంగలో కలిపిందని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ విమర్శించారు. ఈ బడ్జెట్లో రాష్ట్ర ప్రభుత్వం ప్రజల ఆకాంక్షలను పట్టించుకోలే
మనతెలంగాణ/హైదరాబాద్: ఎన్నికలప్పుడు గ్యారెంటీల గారడీ.. ఇప్పుడేమో అంకెల గారడీ అంటూ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్పై మాజీ మంత్రి, బిఆర్ఎస్ ఎంఎల్ఎ హరీశ్రావు విమర్శించారు. శా
హైదరాబాద్లో రేవ్ పార్టీల సంస్కృతి ఆగడం లేదు. తాజాగా మరో రేవ్ పార్టీని హైదరాబాద్ పోలీసులు భగ్నం చేశారు. నగరంలోని మాదాపూర్లో ఓ అపార్ట్మెంట్లో ఈ రేవ్ పార్టీ నిర్వహిస్తున్నట్లుగా పోల
హన్మకొండ జిల్లా పరకాల సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్లో సబ్ రిజిస్ట్రార్ గా సునీత విధులు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే సీతారాం పురం గ్రామానికి చెందిన శ్రీకాంత్ అనే వ్యక్తి పనిపై ఆఫీసుకు వచ్
వరంగల్ జిల్లా , సరిహద్దు ప్రాంతమైన కరకగూడెం, గుండాల మండలంలోని దామరతొగు అడవుల్లో రంగాపురం అటవీ ప్రాంతం సరిహద్దుల్లో పోలీసులకు, నక్సలైట్లు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి.ఈ కాల్పుల్లో మావోయ
ముంబై: ప్రధాని నరేంద్ర మోడీకి, బిజెపి నేతృత్వంలోని ఎన్ డిఏ కూటమికి మద్దతిచ్చిన తర్వాత, రాజ్ థాకరే నేతృత్వంలోని మహారాష్ట్ర నవనిర్మాణ సేన (MNS) అక్టోబర్లో జరగనున్న రాబోయే విధానసభ ఎన్నికల్
ప్రభుత్వం అన్ని వర్గాలను మోసం చేసింది. అందరినీ వెన్నుపోటు పొడిచింది. రాష్ట్ర బడ్జెట్పై బిఆర్ఎస్ అధినేత కెసిఆర్ ఫైర్ ప్రధాన ప్రతిపక్ష నేతగా తొలిసారి అసెంబ్లీ సమావేశాలకు హాజరైన కెసిఆ
సుక్మా (ఛత్తీస్గఢ్): మొత్తం రూ.19 లక్షల నగదు రివార్డు ఉన్న ఐదుగురు నక్సల్స్ గురువారం సుక్మా జిల్లా పోలీస్ అధికారుల ముందు లొంగిపోయారు. సీనియర్ నక్సల్స్ అరాచకాలు, అమానవీయం, శుష్క మావో సిద్ధ
న్యూఢిల్లీ: గత వలస పాలకుల విధానాలకు స్వస్తి పలికేలా రాష్ట్రపతి భవన్ లోని అశోక్ హాల్, దర్బార్ హాల్ పేర్లు మారినట్టు ప్రెసిడెంట్ సెక్రటేరియట్ గురువారం వెల్లడించింది. వివిధ కార్యక్రమాల న
న్యూఢిల్లీ: ఎయిర్ విస్తారా ఎయిర్లైన్స్లో టికెట్లు బుక్ చేసుకోవడానికి ఎంపీలు ప్రయత్నించినపుడు టికెట్ల ధరలు అమాంతం పెరిగిపోతున్నట్లు వచ్చిన ఆరోపణలపై విచారణ జరుపుతామని కేంద్ర పౌర వి
పారిస్ గేమ్స్ 2024లో గురువారం నాటి ఆర్చరీ ర్యాంకింగ్స్ సిరీస్లో టాప్-సీడ్ భారత ఆర్చర్ తన సీజన్-బెస్ట్ 666 పాయింట్లను నమోదు చేయడంతో, 11వ స్థానాన్ని కైవసం చేసుకోవడంతో అంకితా భకత్ భారత్ను మహి
న్యూఢిల్లీ: తీహార్ జైలులో ఆప్ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోగ్యం క్షీణిస్తుండడంపై ఆందోళన వ్యక్తం చేస్తూ ఈ నెల 30న ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ర్యాలీ నిర్వహించాలని ప్
భువనేశ్వర్: ఆంధ్రప్రదేశ్లో నిర్మాణంలో ఉన్న పోలవరం డ్యాం ప్రాజెక్టుపై ఒడిశా అసెంబ్లీలో గురువారం తీవ్ర రభస జరిగింది. పోలవరం ప్రాజక్టు కారణంగా ఒడిశాలోని గిరిజనుల ప్రాబల్యంగల మల్కన్గ
ముంబై: నేడు(జులై 25న) వరుసగా ఐదో రోజున కూడా ప్రాఫిట్ బుకింగ్ కొనసాగింది. నేడు ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ ఎక్స్ పైరీ డే కావడంతో ఓలాటిలిటీ చాలా ఉండింది. మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 109.08 పాయ
హైదరాబాద్: గూగుల్ తన ఇండియా మ్యాప్స్ కు ఆరు కొత్త అంశాలు జోడించింది. ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్స్ తో కొత్త మ్యాప్ లను చూయిస్తుంది. అందుకు స్థానిక భాగస్వామ్యాన్ని కూడా తీసుకోనున్నది. ఇది పర్
హైదరాబాద్: ఆరు గ్యారెంటీల హామీ పత్రం బడ్జెట్ అని, ఆర్భాటాపు అంకెలు కాకుండా వాస్తవపు లెక్కల బడ్జెట్ అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. 2024-25కు సంబంధించిన వార్షిక బడ్జెట్ ను ఉపముఖ్యమంత
హైదరాబాద్: మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నేడు అసెంబ్లీకి వచ్చారు. ప్రతిపక్ష నేత హోదాలో ఆయన హాజరయ్యారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆయన అసెంబ్లీకి రావడం ఇదే తొ
పుణె: మహారాష్ట్రలోని పుణెలో వాన తీవ్రంగా ఉంది. ఇప్పటి వరకు నలుగురు చనిపోయారు. పాఠశాలలు, కార్యాలయాలను మూసేశారు. చాలా ప్రాంతాలు జలమయం అయిపోయాయి. ఓ ఫైర్ బ్రిగేడ్, రెండు ఎన్డిఆర్ఎఫ్ దళాలను వ
ముంబయి: సోషల్ మీడియాలో భారత్ కు చెందిన యువతికి పాకిస్థాన్ కు చెందిన యువకుడు పరిచయం కావడంతో ప్రేమగా మారింది. నకిలీ పాస్పోర్టు తీసుకొని పాకిస్థాన్కు వెళ్లి అక్కడ ప్రేమపెళ్లి చేసుకొని