హైదరాబాద్: గంజాయి, డ్రగ్క్ విక్రయిస్తున్న ముగ్గురు వ్యక్తులను ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ సిబ్బంది గురువారం అరెస్టు చేశారు. నిందితుల వద్ద నుంచి 2.50కిలోల గంజాయి, 2గ్రాముల ఎండిఎంఏ, రూ.5,500 నగదు,
హైదరాబాద్: నల్గొండ జిల్లా లో రోడ్డు చందంపేట మండలం బుగ్గతండా వద్ద కూలీలతో వెళ్తున్న ఆటో బోల్తా పడి ఏడుగురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను దేవరకొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పత్తి
హైదరాబాద్: విద్యుత్ డిమాండ్ కు అనుగుణంగా కరెంటు సరఫరా చేసే వ్యవస్థను నెలకొల్పామని డిప్యూటీ సిఎం భట్టివిక్రమార్క తెలిపారు. ప్రజలకే జవాబు దారీగా ఉంటామని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాత
అమరావతి: కర్నూల్ బస్సు ప్రమాదం రోజు జరిగిన సంఘటన షాకింగ్ విజువల్స్ వెలుగులోకి వచ్చాయి. కర్నూల్ బస్సు ప్రమాదం కంటే ముందు జరిగిన బైక్ ప్రమాద దృశ్యాలు బయటకు వచ్చాయి. ఓ బస్సు సిసి టివిలో ర
అమరావతి: ఎపి సిఎం చంద్రబాబు నాయుడు కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వంలో క్రెడిట్ చోరీ స్కీం చాలా బాగుంది అని మాజీ సిఎం వైసిపి జగన్ మోహన్ రెడ్డి తెలిపారు. క్రెడిట్ చోరీ ఎపి సిఎం చంద్రబాబు నాయుడు
హైదరాబాద్: ఆర్టిసి రెవెన్యూ పెంచుకోవడానికి అవకాశాలు అన్వేషించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. కాలనీలకు బస్సు రూట్ లు పెంచేలా అధ్యయనం చేయాలని అన్నారు. ఆర్టిసి ఉన్నతాధికారులతో పొన
హైదరాబాద్: 'ది గర్ల్ ఫ్రెండ్' సినిమాలో నేషనల్ క్రష్ రష్మిక, దీక్షిత్ శెట్టి నటించి ప్రేక్షకులను మెప్పించారు. ఈ చిత్రానికి రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహించగా ప్రముఖ నిర్మాత అల్లు అరవింద
అమరావతి: చిత్తూరు జిల్లా కుప్పం మండలంలో ఏనుగులు కలకలం రేపింది. కుర్మాని పల్లిలో రాగి పంటకు కాపలా ఉన్న కిష్టప్ప అనే రైతుపై ఏనుగులు దాడి చేయడంతో మృతి చెందాడు. స్థానికులు సమాచారం మేరకు అ
నాగర్కర్నూలు: మటన్ ముక్క ఓ వ్యక్తి ప్రాణం తీసిన సంఘటన నాగర్ కర్నూలు జిల్లా లో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... బొందలపల్లి గ్రామంలో ఓ వ్యక్తి కొత్త ఇళ్లు నిర్మించుకున్నాడు.
హైదరాబాద్: వికారాబాద్ జిల్లా పూడూరు మండలం మన్నెగూడా శివారులో రోడ్డు ప్రమాదం జరిగింది. పరిగి నుంచి హైదరాబాద్ వెళుతున్న లారీ అతి వేగంగా నడపడంతో బోల్తా పడింది. ఈ ఘటన బీజాపూర్-హైద్రాబాద్ న
చేవెళ్ల ఘోర రోడ్డు ప్రమాదం నేపథ్యంలో నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్న వాహనాలపై రవాణా శాఖ కొరడా రంగంలోకి దిగిన రంగారెడ్డి జిల్లా రవాణా శాఖ పలు ప్రాంతాలలో వాహన విస్తృతంగా తనిఖీలు. మన తె
హైదరాబాద్: హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. అతి వేగంతో కారు చెట్టును ఢీకొనడంతో ఇద్దరు మృతి చెందారు. మరో ఇద్దరికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించా
మన తెలంగాణ/రాజేంద్రనగర్: హైదరాబాద్ కేంద్రంగా బయటపడ్డ ఉగ్రకుట్ర కేసులో గుజరాత్ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. దర్యాప్తులో భాగంగా గుజరాత్ లో పట్టుబడ్డ నగరానికి చెందిన ఉగ్ర డాక్టర్
ఖుషి టాకీస్పై నిర్మించిన సీత ప్రయాణం కృష్ణతో విడుదలకు సిద్ధమైంది. ఈ సినిమాలో రోజా భారతి, దినేష్, సుమంత్, అనుపమ నటించారు. ఈ చిత్రాన్ని దేవేందర్ దర్శకత్వంలో ఈస్ట్ వెస్ట్ ఎంటర్టైన్మెంట
ప్రపంచ వ్యాప్తంగా సిల్వర్ స్క్రీన్పై సంచలనం సృష్టించి, 2024 ఆస్కార్ అవార్డులకు నామినేట్ అయిన ‘ది ఫేస్ ఆఫ్ ది ఫేస్లెస్’ మూవీ తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ట్రై లైట్ క్రియేషన్స్ న
ఢిల్లీ: ఎర్రకోట వద్ద జరిగిన బాంబు దాడిలో 12 మంది మృతి చెందగా పలువురు గాయపడ్డారు. ఈ దాడిపై దర్యాప్తు సంస్థలు ముమ్మరంగా విచారణ చేపట్టాయి. ఈ దాడికి సంబంధించిన కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయ
విక్రాంత్, చాందినీ చౌదరి జంటగా నటిస్తున్న సినిమా ‘సంతాన ప్రాప్తిరస్తు‘. ఈ సినిమాను మధుర ఎంటర్టైన్ మెంట్, నిర్వి ఆర్ట్ బ్యానర్స్ పై మధుర శ్రీధర్ రెడ్డి, నిర్వి హరిప్రసాద్ రెడ్డి నిర్మి
హైదరాబాద్: ది గర్ల్ ఫ్రెండ్ సినిమాలో నేషనల్ క్రష్ రష్మిక, దీక్షిత్ శెట్టి నటించి ప్రేక్షకులను మెప్పించారు. ఈ చిత్రానికి రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహించగా ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్
అమరావతి: కొన్ని మీడియా ఛానళ్ళు తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నాయని టిటిడి మాజీ ఇఒ ధర్మారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ ఛానెల్స్ లో చూపించేవన్నీ అవాస్తవాలు అని దుయ్యబట్టారు. తిరుపతి అలిప
ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) సీజన్ 2026 కోసం వచ్చే నెలలో మినీ వేలం పాట నిర్వహించనున్నారు. అబుదాబి వేదికగా డిసెంబర్ 15 లేదా 16 తేదీల్లో వేలం పాట జరిగే అవకాశాలున్నాయి. ఈ వేలం పాటలో సరికొ
బీహార్ అసెంబ్లీ ఎన్నికల తుది విడత పోలింగ్ మంగళవారం (11.11.25) ముగియగానే వెలువడిన ఎగ్జిట్ పోల్స్లో అధికారంలో ఉన్న ఎన్డిఎ కూటమియే మళ్లీ అధికార పగ్గాలు చేపట్టే అవకాశం బాగా ఉందని అంచనాలు వెలు
కోల్కతా: సౌతాఫ్రికాతో జరిగే తొలి టెస్టు నుంచి భారత యువ ఆల్రౌండర్, తెలుగు కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డిని తప్పించారు. అతన్ని తొలి టెస్టుకు ఎంపికైన టీమిండియా నుంచి సెలెక్టర్లు రిలీజ్ చ
న్యూఢిల్లీ : దేశ రాజధాని న్యూఢిల్లీలో కీలక ప్రాంతాలలో భారీఎత్తున దాడులు నిర్వహించి, విధ్వంసం సృష్టించడమే ఉగ్రవాదులు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఎర్రకోట వద్ద కారు పేలుడులో దాదాపు 12 మంది
గడ్డిపోచలు ఏకమైతే వాటికి మదపుటేనుగును కట్టిపడేసే బలమొస్తుందని కొత్తగా చెప్పనవసరం లేదు. బలవంతమైన సర్పం చలిచీమల చేత చిక్కి చస్తుందని చెప్పే పద్యం ఏనాటినుంచో ఉంది. పీడిత జనుల సమూహశక్తి
మన తెలంగాణ / హైదరాబాద్ : సిడబ్లూసి పర్యవేక్షణలో కాళేశ్వరం ప్రాజెక్టులోని అంతర్భాగా లు అయిన మేడిగడ్డ, సుందిళ్ళ,అన్నారం బ్యారే జ్ల పునరుద్ధరణకు చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర నీటిపార
భారత రాజ్యాంగంలో ఎన్నికల వ్యవస్థకు ఉండే స్వతంత్ర ప్రతిపత్తి గురించి ఆర్టికల్ 324 తెలుపుతుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రమేయం లేకుండా స్వతంత్రంగా పనిచేసే అతికొద్ది సంస్థల్లో భారత ఎన
మన తెలంగాణ/సిటీ బ్యూరో : జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ఓట్ల లెక్కించేందుకు అధికారు లు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ఈ నెల 11న జరిగిన ఎన్నికల ఫలితాలను వెల్లడించేందుకు వేదికగా కోట్ల విజయభాస్క
మన తెలంగాణ/హైదరాబాద్ : “నాకు మంత్రి పదవి కావాలని ఏనాడూ అడగలేదు& ఏ పదవి ఇచ్చినా బాధ్యతతో నిర్వహిస్తా”నని పిసిసి చీఫ్ మహేశ్కుమార్ గౌడ్ అన్నారు. తాను మంత్రి ప దవి అడిగినట్లు, డిప్యూటీ సిఎ
న్యూయార్క్ : ప్రపంచవ్యాప్త ప్రతిభను అమెరికా కు తీసుకురావడమే తమ ఆలోచన అని ప్రెసిడెం ట్ ట్రంప్ తాజాగా ప్రకటించారు. ఇంతకాలపు త మ హెచ్ 1 బి వ్యతిరేక విధానం, విదేశీయుల రా కపై ఆంక్షలకు భిన్నంగా
మన తెలంగాణ/ములుగు జిల్లా ప్రతినిధి: మేడారం సమ్మ క్క సారలమ్మ దేవాలయం అభివృద్ధి పనులను యుద్ధప్రాతిపదికన చేపట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ డిసెంబర్ 20లోగా పూ ర్తి చేయాలని రాష్ట్ర రెవెన్యూ, హౌ
మన తెలంగాణ/వేములవాడ: దక్షిణ కాశీగా పేరు గాంచిన శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి దేవస్థానంలో బుధవారం వేకువజాము నుండి భక్తుల దర్శనాలను నిలిపివేశారు. ఆలయ అభివృద్ద్ధి పనుల నేపథ్యంలో భక్తులు ఆ
దుబాయి: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) బుధవారం తాజాగా ప్రకటించిన వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్లో స్టార్ ఆటగాడు రోహిత్ శర్మ టాప్ ర్యాంక్ను నిలబెట్టుకున్నాడు. మరో సీనియర్ బ్యాటర్ వి
మేషం వృత్తి వ్యాపారాలలో శ్రమాధిక్యత అధికమవుతుంది. చేపట్టిన పనులు మందగిస్తాయి. ఆర్థిక ఇబ్బందులు చికాకు వస్తాయి. ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారిస్తారు. ఉద్యోగాలు ఊహించని స్థానచలన సూచనల
భారతీయ సినిమా కీర్తిని కొత్త శిఖరాలకు చేరుస్తున్న రెబల్ స్టార్ ప్రభాస్ నట ప్రస్థానం 23 ఏళ్లకు చేరుకుంది. ఈశ్వర్ సినిమాతో మొదలైన ప్రభాస్ సిల్వర్ స్క్రీన్ జర్నీ బాక్సాఫీస్ వద్ద కొత్త రిక
మన తెలంగాణ/హైదరాబాద్: ఇండియా అండర్19 ఏ టీమ్లో హైదరాబాద్కు చెందిన మహ్మద్ మాలిక్ చోటు సంపాదించాడు. ఇటీవల జరిగిన వినూ మన్కడ్ ట్రోఫీలో హైదరాబాద్ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ మాలిక్ టాప్ వికెట్ టేకర
ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని యూనిక్ ఎంటర్టైనర్ ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ తో అలరించబోతున్నారు. పాన్ ఇండియా నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి మహేశ్ బాబు పి దర్
న్యూఢిల్లీ : ప్రభుత్వ రంగ కెనరా బ్యాంకు శుభవార్త వెల్లడించింది. ఈఎంఐల భారాన్ని తగ్గించే దిశగా చర్యలు చేపట్టింది. మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేట్లు (ఎంసిఎల్ఆర్) తగ్గిస
న్యూఢిల్లీ : ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితాల సవరణ (ఎస్ఐఆర్) రెండో దశ ప్రక్రియలో 12 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఇంతవరకు 37 కోట్ల ఎన్యూమరేషన్ ఫారాలను అంటే 72.66 శాతం వరకు ఎన్నికల కమిషన్ పం
అంకారా : టర్కీకి చెందిన సీ130 సైనిక రవాణా విమానం 20 మందితో మంగళవారం అజర్బైజాన్ నుంచి టర్కీ వెళ్తూ మార్గమధ్యంలో జార్జియా భూభాగంపై కూలిపోయింది. టర్కీ రక్షణ మంత్రి యాసర్ గులేర్ బుధవారం ఈ సంఘ
బీజింగ్ : చైనాలో నిర్మించిన భారీ వంతెన పాక్షికంగా కుప్పకూలింది. సిచూవాన్ ప్రాంతంలో ఈ ఘటన మంగళవారం జరిగినట్లు చైనా అధికారిక వార్తాసంస్థ తెలిపింది. ఓ నదిపై నిర్మించిన ఈ వంతెనను జాతీయ రహద
న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో ఎర్రకోట వద్ద జరిగిన కారు బాంబు పేలుడు దారుణ ఉగ్రవాద చర్య అని కేంద్ర మంత్రి మండలి గర్హించింది. ప్రధాని నరేంద్ర మోడీ భూటాన్ పర్యటన తరువాత బుధవారం ఇక్కడిక
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అధ్యక్షతన ఈ నెల 15వ తేదీన మధ్యాహ్నాం 3 గంటలకు కేబినెట్ భేటీని నిర్వహించనున్నట్లుగా అధికారిక వర్గాలు తెలిపాయి. స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు బిసి రిజర్వేషన్ల
ప్రపంచ ప్రతిభను రప్పిస్తాం ...తప్పదు హెచ్ 1 బి వీసా సమర్థనీయమే ప్రతిభ కొరతతోనే ఇతర దేశాల నుంచి వలస ఫాక్స్ న్యూస్ ఇంటర్వూలో ట్రంప్ యూటర్న్ న్యూయార్క్ : ప్రపంచవ్యాప్త ప్రతిభను అమెరికాకు తీ
దేశంలో ఎక్కువ కాలం ఉండి జాతీయ భద్రతకు ముప్పుగా భావించి మాదకద్రవ్యాల విక్రయ కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలపై హైదరాబాద్ నార్కోటిక్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ (హెచ్ న్యూ) బుధవారం ఒన
200 శక్తివంతమైన ఐఈడీలు సిద్ధం ఎర్రకోట, ఇండియాగేట్ సహా పలు ఆలయాలు, ప్రార్థన మందిరాలు టార్గెట్ జనవరి నుంచే కుట్రలు, అనుమానం రాకుండా డాక్టర్లతో అమలుకు చర్యలు ఫరీదాబాద్ సమీపంలోని దౌజ్, ఫతేపూ
గళూరు : ఢిల్లీ పేలుడును ప్రభుత్వం వైఫల్యంగా ఎఐసిసి చీఫ్ మల్లికార్జున అభివర్ణించారు. పేలుడు వెనక ఉన్న సూత్రధారులు, పాత్రధారులను చట్టం ముందు నిలబెట్టి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశా
ముంబై : బాలీవుడ్ సీనియర్ నటుడు ధర్మేంద్ర, గోవింద బుధవారంనాడు ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి అయ్యారు. ఇక్కడి బ్రీచ్కాండీ ఆస్పత్రిలో కొద్ది రోజులుగా చికిత్స తీసుకుంటున్న 89 ఏళ్ల ధర్మేంద్ర ఉ
బెంగళూరు: దేశంలో ఎన్నికల సమయంలోనే ఉగ్రదాడులు జరుగుతుండడానికి కారణాలేమిటని కర్ణాటక సిఎం సిద్ధరామయ్య సందేహాన్ని వెలిబుచ్చారు. ముఖ్యమంత్రి ప్రకటనపై విపక్షం బీజేపీ నుంచి తీవ్ర విమర్శలు
దుల్కర్ సల్మాన్ నటించిన పీరియాడికల్ డ్రామా ‘కాంత’. సెల్వమణి సెల్వరాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. రానా, సముద్రఖని కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రంలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్. దుల్కర్
ఫరీదాబాద్లో తన అద్దె ఇంటిలో పేలుడు పదార్ధాలను నిల్వచేయడానికి సహకరించాడన్న నేరారోపణపై హర్యానాకు చెందిన మతబోధకుడు మౌల్వీ ఇస్టియాగ్ను జమ్ముకశ్మీర్ పోలీసులు అదుపు లోకి తీసుకుని బుధవ
పత్తి రైతుల ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని నవంబర్ 14న చలో వరంగల్ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలంగాణ పత్తి రైతుల సంఘం వెల్లడించింది. వరంగల్లోని సిసిఐ రీజనల్ కార్యాలయం ఎదుట జరి
రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో పెరుగుతున్న వాహన ట్రాఫిక్తో ఎదురవుతున్న ఇబ్బందులను నివారించే దిశలో రవాణా వ్యవస్థను మరింత మెరుగుపరిచేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తున్నట్టు అ
పెన్షనర్లకు సౌకర్యం కల్పించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం మరో అడుగు వేసింది. మీసేవ ప్లాట్ఫారమ్ ద్వారా అందుబాటులో ఉన్న డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్ సేవతో ఇప్పుడు పెన్షనర్లు బ్యాంకులు, ట్రెజరీ
ఆన్లైన్ బెట్టింగ్ యాప్ కేసులో సినీ నటుడు ప్రకాశ్ రాజ్ బుధవారం విచారణకు హాజరయ్యారు. ఆన్లైన్ బెట్టింగ్పై నమోదయిన కేసులను సిఐడికి బదిలి చేయడంతో విచారణకు హజరు కావాలని సిఐడి సిట్ అధికా
ఇంటి అద్దె కట్టలేక ఓ కుటుంబం రోడ్డున పడింది. వేములవాడ రూరల్ మండలంలోని హనుమాజీపేట గ్రామానికి చెందిన రామిని వరలక్ష్మి కూతురు మానసలు కలిసి గత కొన్ని సంవత్సరాలుగా వేములవాడ పట్టణంలోని ఓ ఇం
రాత్రి వేళ బయట అడుగు వేయడానికే భయంగా ఉంది అంటూ సాత్మెరి గ్రామస్తులు వణికిపోతున్నారు. పొలంలో ఉన్న మండపానికి కట్టిన ఆవుపై పులి దాడి చేయడంతో కలకలం రేగింది. ఆవు అక్కడికక్కడే మృతి చెందడం
హైదరాబాద్: రవాణా శాఖలో ఎన్ఫోర్స్మెంట్ నిరంతరం ఉండేలా ప్లాన్ ఆఫ్ యాక్షన్ కఠినతరం చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. బుధవారం ఆయన రవాణాశాఖపై సమీక్ష నిర్వహించారు. అనంతరం ఆయన మాట్ల
సూపర్ స్టార్ మహేష్, దర్శకధీరుడు రాజమౌళి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న పాన్ వరల్డ్ మూవీ #SSMB29(వర్కింగ్ టైటిల్). ఈ మూవీ కోసం అభిమానులతో పాటు సినీ ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ క్రమ
మత్స్యకారుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర పర్యాటక, సాంసృ్కతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. బుధవారం జిల్లాలోని కేంద్ర మత్స్యశాఖ సంయుక్త కార్యదర్
తల్లిదండ్రులు మందలించారనే మనస్తాపంతో కుమారుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన బుధవారం పెద్దపల్లి జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. మృతుడు పెద్దపల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ ఈర్ల స్వరూప సురే
ఢిల్లీలో ఆత్మాహుతి బాంబు దాడికి మూడు రోజుల ముందు అనుమానితుడు, డాక్టర్ ఉమర్ నబీ అజ్ఞాతంలోకి వెళ్లినట్లు సమాచారం. కుటుంబ సభ్యులకు కూడా అందకుండా తన ఫోన్ను స్విచ్చాఫ్ చేశాడు. హర్యానాలోని
ఫరీదాబాద్లో వెలుగుచూసిన అంతర్రాష్ట టెర్రర్ మాడ్యూల్లో అదుపులోకి తీసుకున్న మొత్తం ఎనిమిది మందిలో నలుగురు వైద్యులు ఉన్నారు. వారిలో ఒకరు మహిళా డాక్టర్. ఉత్తరప్రదేశ్లోని లక్నోకు చ
కోల్కతా: నవంబర్ 14 నుంచి భారత్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య టెస్టు సిరీస్ ప్రారంభం కానుంది. ఐకానిక్ ఈడెన్ గార్డెన్స్లో జరగనున్నట్లు తొలి టెస్టులో ఇరుజట్లు తలపడనున్నాయి. గాయం నుంచి కోలుకున
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. రేపు (గురువారం) ఉదయం 9 గంటలకు యూఎస్- ఇండియా స్ట్రాటజిక్ పార్టనర్షిప్ ఫోరం (US- India Strategic Partnership Forum) సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పాల్
హైదరాబాద్: చంచల్గూడ జైల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఖైదీలుగా ఉన్న ఇద్దరు రౌడీ షీటర్ల మధ్య ఘర్షణ జరిగింది. రౌడీ షీటర్ల జాబ్రిపై మరో రౌడీ షీటర్ దస్తగిరి దాడి చేశాడు. ఈ ఘర్షణలో ములాఖత్
దేశంలో 6 ఎయిర్ పోర్టులకు బాంబు బెదిరింపులు వచ్చాయి. దేశరాజధాని ఢిల్లీతోపాటు, ముంబై, హైదరాబాద్, చెన్నై, త్రివేండ్రం, గోవా విమానాశ్రయాలను బాంబులతో పేల్చేస్తామని మెయిల్ వచ్చినట్లు అధికారు
దేశ రాజదాని ఢిల్లీలో జరిగిన పేలుడు ఘటనలో గాయపడిని వారిని ప్రధాని మోడీ పరామర్శించారు. భూటాన్ పర్యటన ముగించుకొని బుధవారం తిరిగొచ్చిన ప్రధాని మోడీ.. నేరుగా ఎల్ఎన్ జెపి ఆసుపత్రికి వెళ్లి బ
హైదరాబాద్: బెట్టింగ్ యాప్ల ప్రమోషన్స్ వ్యవహారంలో నటుడు ప్రకాశ్రాజ్ బుధవారం సిట్ విచారణకు హాజరయ్యారు. సిఐడి కార్యాలయంలో ఆయన్ని అధికారులు అన్ని కోణాల్లో ప్రశ్నించారు. అనంతరం ప్రకాశ్
ప్రముఖ నటుడు రాజీవ్ కనకాల, యాంకర్ సుమ కనకాల కుమారుడు రోషల్ కనకాల. హీరోగా తొలి చిత్రం ‘బబుల్గమ్’తో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం అతడు నటిస్తున్న చిత్రం ‘మోగ్లీ’. ‘కలర్ ఫోటో
కోల్కతా: భారత పర్యటనలో ఉన్న దక్షిణాఫ్రికా ఆతిథ్య దేశంతో రెండు టెస్టులు, మూడు వన్డేలు, ఐదు టి-20ల్లో తలపడనుంది. కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా నవంబర్ 14వ తేదీ నుంచి తొలి టెస్ట్ మ్యా
భారత్, దక్షిణాఫ్రికా మధ్య మరో రెండు రోజుల్లో టెస్ట్ సిరీస్ పకారంభం కానుంది. రెండు టెస్ట్ల సిరీస్ తర్వాత, మూడు వన్డేలు, ఐదు టి20ల్లో ఇరు జట్లు తలపడతాయి. గత 15 సంవత్సరాలుగా సౌతాఫ్రికా భారత్
హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ ప్రాంతం ఫరూఖ్ నగర్ మండల పరిధిలోని నాగులపల్లి గ్రామంలో వీధి కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. రుత్విక్ అనే మూడేళ్ల బాలుడిపై వీధి కుక్కలు దాడి చేశ
హైదరాబాద్: యువత సాహసాలు చేసినప్పుడే విజయం దక్కుతుందని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. ఉన్నతస్థానానికి చేరుకోవాలనే లక్ష్యం పెట్టుకుని ఆ దిశగా కష్టపడాలని యువతకు సలహా ఇచ్చారు. ఔత్సాహిక పా
చెన్నై సూపర్ కింగ్స్.. ఐపిఎల్ 2026లో రాజస్థాన్ రాయల్స్ జట్టు నుంచి సంజూ శాంసన్ని తీసుకొని అతనికి బదులుగా రవీంద్ర జడేజా, శామ్ కర్రన్లను ట్రేడ్ చేస్తుందనే వార్తలు గత కొన్ని రోజులుగా వినిప
హైదరాబాద్: ‘శివ’ హీరోగా అక్కినేని నాగార్జున కెరీర్ని, దర్శకుడిగా రామ్ గోపాల్ వర్మ కెరీర్ని మలుపు తిప్పిన సినిమా. తొలి సినిమాతోనే ఇండస్ట్రీని షేక్ చేశాడు దర్శకుడు ఆర్జివి. ఈ సినిమాలో
హైదరాబాద్: టి20ల్లో స్పెషలిస్ట్ బ్యాట్స్మెన్ ఎవరు అంటే ముందుగా గుర్తుకు వచ్చే పేరు అభిషేక్ శర్మ. ఆసియా కప్, ఆస్ట్రేలియాలో టి20లో సిరీస్లో దూకుడుగా బ్యాటింగ్ చేసి ప్రత్యర్థులను హడలెత్త
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. టిడిపి - వైసిపి పోటాపోటీగా కార్యక్రమాలు నిర్వహిస్తోంది. వైసిపి మెడికల్ కాలేజీల ర్యాలీకి పోలీసు
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విశాఖపట్నం ప్రాంతం అక్కిరెడ్డిపాలెంలోని షీలానగర్ చౌరస్తా వద్ద కంటైనర్ బోల్తాపడింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పోర్టు రోడ్డు నుంచి ఎన్ఎడి వైపు
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తిరుపతిలో విద్యార్థిపై ఉపాధ్యాయుడు అత్యాచారం చేయడంతో అతడిపై పోక్సో కేసు నమోదు చేసి నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. బాలికకు మాయ మాటలు చెప్పి లోబర్
తిరుపతి: కపిలేశ్వర స్వామి ఆలయం వద్ద అయ్యప్ప భక్తులు ఆందోళన చేపట్టారు. ఎన్నడూ లేని విధంగా కపిలతీర్థం పుష్కరిణీ వద్ద భక్తుల నిరసన తెలిపారు. స్నానం ఆచరించేందుకు అనుమతించడం లేదని టిటి
హీరో అల్లరి నరేష్ నటిస్తున్న థ్రిల్లర్ ‘12ఎ రై ల్వే కాలనీ’ సినిమాను నాని కాసరగడ్డ ద ర్శకత్వంలో శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్పై శ్రీ నివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు. పవన్ కుమార్
హైదరాబాద్: నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం మంగళ్పాడ్లో పెళ్లింట విషాదం నెలకొంది. పెళ్లికి ముందు చెట్టుకు ఉరి వేసుకొని ప్రతాప్(౩౦) ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంట్లో గొడవ జరిగిందన్న మనస్థ
విక్రాంత్, చాందినీ చౌదరి జంటగా నటిస్తున్న సిని మా ‘సంతాన ప్రాప్తిరస్తు‘. ఈ సినిమాను మధుర ఎంటర్టైన్మెంట్, నిర్వి ఆర్ట్ బ్యానర్స్ పై మధుర శ్రీధర్ రెడ్డి, నిర్వి హరిప్రసాద్ రెడ్డి నిర్మ
హైదరాబాద్: టాలీవుడ్ నటుడు నాగార్జునపై మంత్రి కొండా సురేఖ ట్వీట్ చేశారు. నాగార్జున కుటుంబంపై చేసిన వ్యాఖ్యల పట్ల చింతిస్తున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. నాగార్జున కుటుంబాన్ని కించపరిచ
ముంబయి: బాలీవుడ్ నటుడు గోవిందా అస్వస్థతకు గురయ్యారు. వెంటనే అతడిని కుటుంబ సభ్యులు బ్రీంచ్ కాండీ ఆస్పత్రికి తరలించారు. మంగళవారం అర్థరాత్రి గోవిందా (61) స్పృహ కోల్పోవడంతో జుహులో బ్రీంచ్ కా
ఎస్ఎస్ దుష్యంత్, ఆషికా రంగనాథ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఎపిక్ ఫాంటసీ డ్రామా గత వైభవం. సింపుల్ సుని దర్శకత్వంలో సర్వెగర సిల్వర్ స్క్రీన్స్, సుని సినిమాస్ బ్యానర్స్పై దీపక్ తిమ్మప్
మన తెలంగాణ/హైదరాబాద్: సొంత గడ్డపై సౌతాఫ్రికాతో జరిగే రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్ టీమిండియాకు సవాల్గా తయారైంది. ప్రపంచ టెస్టు ఛాంపియన్ దక్షిణాఫ్రికా ఇటీవల కాలంలో వరుస విజయాలు సాధిస్
మన తెలంగాణ/హైదరాబాద్: జాతీయ పికెల్బాల్ ఛాంపియన్షిప్లో పా ల్గొనే తెలంగాణ జట్టును ప్రకటించారు. మంగళవారం జట్టు వివరాలను రా ష్ట్ర పికెల్బాల్ సంఘం వెల్లడించింది. బెంగళూరు వేదికగా జరిగ
దేశంలో ఒకే రోజు చోటు చేసుకున్న రెండు భయానక సంఘటనలు జాతి యావత్తును దిగ్భ్రాంతి గొలిపాయి. అంతకుమించి, ఉగ్రవాదులు తమ విధ్వంసకాండను అమలుపరిచేందుకు అనుసరిస్తున్న కొత్త తరహా పోకడలు ఆందోళన
ఇస్లామాబాద్ : ఇస్లామాబాద్ లోని కోర్టు ఆవరణలో మంగళవారం మధ్యాహ్నం 12.30 గంటల ప్రాంతంలో భారీ పేలుడు సంభవించి 12 మంది ప్రాణాలు కోల్పోగా, సుమారు 20 మంది గాయపడ్డారు. గాయపడిన వారిలో చాలామంది న్యాయవా
