వినాయకుడు, విలేజ్లో వినాయకుడు, కేరింత వంటి విజయవంతమైన చిత్రాలని అందించిన డైరెక్టర్ సాయికిరణ్ అడివి దర్శకత్వంలో రూపొందనున్న కొత్త చిత్రం ’పదహారు రోజుల పండగ’. సాయి కృష్ణ దమ్మాలపాటి హీ
హైదరాబాద్, చెన్నై ప్రజల బుల్లెట్ రైలు కల త్వరలో సాకారం కానుంది. ఇంటర్ సిటీ ప్రయాణాన్ని పునర్నిర్మించే ప్రాజెక్టులో భాగంగా హైదరాబాద్- చెన్నై హైస్పీడ్ రైలు మార్గానికి దక్షిణ మధ్య రైల్వే
వాషింగ్టన్ / చెన్నై: హెచ్ 1బి వీసా ప్రక్రియ యావత్తూ మోసం అని అమెరికా ఆర్థికవేత్త డేవ్ బ్రాట్ విమర్శించారు. చెన్నైకు చెందిన ఓ కన్సల్టెంట్ సంస్థ ఒక్కదానికే 2,20,000 హెచ్ 1 బి వీసాలు జారీ అయ్యాయని,
వాషింగ్టన్ : ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లాలనుకునే విద్యార్థులకు అమెరికా భారీ ఊరట కల్పించడానికి సిద్ధమైంది. ఈమేరకు ఎఫ్1 విద్యార్థి వీసాల్లో కీలక మార్పులు తీసుకురానుంది. ప్రస్తుతం ఈ వ
న్యూఢిల్లీ: మరణ శిక్ష పడ్డ మాజీ ప్రధాని షేక్ హసీనాను అప్పగించాలనే బంగ్లాదేశ్ అభ్యర్థనపై భారతదేశం స్పందించింది. ఈ విషయాన్ని తాము పరిశీలిస్తున్నట్లు విదేశాంగ మంత్రిత్వశాఖ ప్రతినిధి రణ
న్యూఢిల్లీ : రాజ్యాంగ పరిరక్షణకు ప్రతిన వహిస్తున్నానని ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ఎంపి రాహుల్ గాంధీ చెప్పారు రాజ్యాంగంపై ఎటువంటి దాడిని అయినా తాము అనుమతించేది లేదని, ప్రతిఘటిస్తామని చె
హాంకాంగ్లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 13 మంది మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. బుధవారం మధ్యాహ్నం హాంకాంగ్లో తాయ్ పో జిల్లాలోని 5 భారీ అపార్ట్మెంట్ భవనాల్లో ప్రమాద
సౌతాఫ్రికాతో జరిగిన రెండో, చివరి టెస్టులో ఆతిథ్య టీమిండియా 408 పరుగుల తేడాతో ఘోర పరాజయం చవిచూసింది. భారత్పై చారిత్రక విజయం సాధించిన దక్షిణాఫ్రికా టీమ్ రెండు మ్యాచ్ల సిరీస్ను క్లీన
బెట్టింగ్కు బానిసగా మారిన ఎస్సై ఏకంగా సర్వీస్ రివాల్వర్ను తాకట్టుపెట్టి అప్పు తీసుకున్నాడు. అంతేకాకుండా చోరీ కేసులో రికవరీ చేసిన ఐదు తులాల బంగారం కూడా కుదువ బెట్టుకున్నట్లు బయటప
న్యూఢిల్లీ: బుధవారం ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన కేంద్ర కేబినేట్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చ జరిగింది. పలు అంశాలకు కేంద్ర కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. రేర
వరుస బ్లాక్బస్టర్ల దూసుకెళ్తున్న గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ, వీరసింహారెడ్డి సంచలన విజయం తర్వాత బ్లాక్బస్టర్ మేకర్ గోపీచంద్ మలినేనితో మరోసారి చేతులు కలిపారు. ఈ ఇద్దరి కాంబినే
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అవినీతి అనకొండ అని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు దుయ్యబట్టారు. వరంగల్ జిల్లా, గీసుగొండ శివారులోని కాకతీయ మెగా టెక్స్
ప్రేమించి, పెళ్లి చేసుకుంటానని నమ్మించి సర్వం దోచుకొని తనను తప్పుగా చిత్రీకరిస్తూ పెళ్లి చేసుకోవడానికి నిరాకరిస్తున్న ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలు ఆందోళన చేపట్టింది. ఈ సంఘటన మంచిర
తన సోదరుడి జాడ చెప్పాలని పాకిస్థాన్ మాజీ క్రికెటర్, మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సోదరిలు ముగ్గురు డిమాండ్ చేశారు. రావల్పిండి జైలులో ఖైదీ అయిన తమ సోదరుడిని కలిసేందుకు అనుమతిని ఇవ్వాలని అధి
ఇందిరమ్మ చీరలపై దుష్ప్రచారం చేయడం తగదని, ఓర్వలేకనే బిఆర్ఎస్ నాయకులు విమర్శలు చేస్తున్నారని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క ఓ ప్రకటనలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆడబిడ్డల
ఐఎఎస్, ఐపిఎస్,ఎన్ఐఏ అధికారినంటూ పలువురి వద్ద డబ్బులు తీసుకుని మోసం చేస్తున్న వ్యక్తిని ఫిలింనగర్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడికి బాడీగార్డులుగా పనిచేసిన ఇద్దరు పరారీలో ఉన్నారు.
టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ హిట్స్ కోసం చాలాకాలంగా ఎదురుచూస్తున్నాడు. ఈ ఏడాది ‘కింగ్డమ్’ అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు విజయ్. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కిన స్
హైదరాబాద్: నిరుద్యోగుల నుంచి భారీగా డబ్బులు వసూల్ చేసి ఓ ఐటి కంపెనీ బోర్డుతిప్పేసింది. ఈ ఘరానా మోసం నగరంలోని మాదాపూర్లో చోటుచేసుకుంది.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శిక్షణ ఇచ్చి, ఉద
బోధన్: సాలూర మండలం సాలంపాడ్ గ్రామంలో బుధవారం విషాదం చోటు చేసుకుంది. ఆటో బోల్తా పడి ఏడాదిన్నర చిన్నారి మృతి చెందింది. ఇంటి ముందు ఆటోలో ఉల్లిగడ్డలు అమ్ముకుంటూ వచ్చిన బోధన్కు చెందిన వ్యా
గంజాయి విక్రయిస్తున్న వ్యక్తిని ఎక్సైజ్ ఎస్టిఎఫ్ సిబ్బంది బుధవారం అరెస్టు చేశారు. నిందితుడి వద్ద నుంచి 1.234కిలోల గంజాయి, బైక్, మొబైల్ ఫోన్ను స్వాధీనం చేసుకున్నారు. బోరబండ ప్రాంతంలో హు
ఇస్లామాబాద్: పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ను జైల్లో దారుణంగా హత్య చేశారంటూ బలూచిస్తాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ సంచలన ఆరోపణలు చేసింది. పాక్ సోషల్ మీడియాలో, ఆఫ్ఘన్ మీడియాలలోనూ ఇమ్
ఇటీవల జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలో విజయం సాధించిన వి. నవీన్ యాదవ్ బుధవారం ఎమ్మెల్యేగా ప్రమాణం చేశారు. అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ యాదవ్ తో ప్రమాణ
బలగం డైరెక్టర్ వేణు తెరకెక్కించబోతున్న సెకండ్ మూవీ ఎలమ్మ. ఈ సినిమాపై రకరకాల వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. నాచురల్ స్టార్ నాని, నితిన్ తోపాటు పలువురు యంగ్ హ
టీం ఇండియా స్టార్ ఆటగాడు రోహిత్ శర్మ(781 పాయింట్ల) ఐసిసి వన్డే ర్యాంకింగ్స్లో మళ్లీ నెం.1 ర్యాంకును సొంతం చేసుకున్నాడు. గత వారం న్యూజిలాండ్ ఆటగాడు డారిల్ మిచెల్(766) నెం.1గా ఉన్నాడు. అయితే వెస
బీజాపూర్: కేంద్ర బలగాలు చేపడుతున్న ఆపరేషన్ నేపథ్యంలో భారీగా మావోయిస్టులు లొంగిపోతున్నారు. ఇప్పటికే పలువురు టాప్ కమాండోలతోపాటు పెద్ద ఎత్తున మావోలు పోలీసుల ముందు లొంగిపోయారు. తాజాగా మా
సాధారణంగా యూట్యూబ్లో కొన్ని పాటలకు కోట్లల్లో వ్యూస్ వస్తుంటాయి. కానీ, ఓ దేవుడి పాటకి కోట్లల్లో వ్యూస్ రావడం చాలా అరుదు. కానీ, ‘శ్రీ హనుమాన్ చాలీసా’కు ఏకంగా 500 కోట్ల వ్యూస్ వచ్చాయి. దీంతో
హైదరాబాద్: పైరసీ సినిమాల కేసులో అరెస్టు అయిన ఐబొమ్మ వెబ్సైట్ నిర్వాహకుడు రవికి నాంపల్లి కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. కరేబియన్ దీవుల్లోని సెయింట్ కిట్స్లో ఉంటూ సిని
సౌతాఫ్రికాతో జరిగిన రెండు టెస్ట్ల సిరీస్లో భారత్ 0-2 తేడాతో వైట్ వాష్ అయిన విషయం తెలిసిందే. రెండో టెస్ట్లో 549 పరుగుల విజయలక్ష్యాన్ని చేధించలేక 140 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో వరల్డ్ టెస
హైదరాబాద్: నగరంలో సాఫ్రన్ ఎయిరోస్పేస్ ఫెసిలిటీ సెంటర్ను నెలకొల్పడం తెలంగాణ అభివృద్ధిలో ఒక మైలురాయిగా నిలుస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఫ్రాన్స్కు చెందిన సా
మేషం సోదరులతో ఆస్తి వివాదాలు పరిష్కార మౌతాయి. సన్నిహితులతో సఖ్యత కలుగుతుంది. వృత్తి, వ్యాపారాలలో ఆశించిన పురోగతి సాధిస్తారు. దూరప్రాంతాల బంధువుల నుంచి శుభవార్తలు అందుతాయి. ఆర్థిక పరిస
హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా గండిపేట్ మండలం నార్సింగీ లో భర్త అత్మహత్యాయత్నం చేశాడు. భార్యకు వీడియో కాల్ చేసి మాట్లాడుతూ భర్త మహ్మద్ వాజీద్ ఫ్యాన్ కు ఉరి వేసుకున్నాడు. వెంటనే ఈ విషయా
హైదరాబాద్: నందమూరి బాలకృష్ణ మరో వైవిధ్యభరితమైన సినిమా చేసేందుకు సిద్ధమయ్యారు. ‘వీర సింహారెడ్డి’ విజయం తర్వాత ఆయన గోపిచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ‘#NBK111’
గౌహతి: భారత్-సౌతాఫ్రికా మధ్య జరగుతున్న రెండో టెస్టులో సఫారీ జట్టు విజయం సాధించింది. దీంతో దక్షిణాఫ్రికా ఈ సిరీస్ను2-0తో క్లీన్స్వీప్ చేసింది. భారత్-దక్షిణాఫ్రికా మధ్య జరిగిన రెండో టెస
ఢిల్లీ: రాజ్యాంగం మనకు గొప్ప కర్తవ్య బోధ చేస్తోందని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మూ తెలిపారు. మన ప్రజాస్వామ్యం వ్యవస్థకు మూలం రాజ్యాంగం అని ప్రశంసించారు. సంవిధాన్ సదన్లోని సెంట్రల్ హాల్ల
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనంతపురం జిల్లా తాడిపత్రి ప్రాంతం టిడిపిలో పేకాట పంచాయితీ వెలుగులోకి వచ్చింది. హునాపురంలోని టిడిపి నేత కాకర్ల రంగనాథ్ వ్యవసాయ క్షేత్రంపై పోలీసుల దాడుల
హైదరాబాద్: బిజెపి ఎంపి సిఎం రమేశ్కు మాతృవియోగం కలిగింది. సిఎం రమేశ్ తల్లి చింతకుంట రత్నమ్మ(83) కన్నుమూశారు. బుధవారం తెల్లవారుజామున 3:39 గంటలకు అనారోగ్య సమస్యలతో తుదిశ్వాస విడిచినట్లు కుటు
వేరే మహిళతో వివాహేతర సంబంధం న్యాయం చేయాలంటూ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు మన తెలంగాణ /సిద్దిపేట రూరల్: వివాహేతర సంబంధం పెట్టుకుని భార్యను పిల్లలను ఇంటి నుంచి బయటకు గెంటేసిన సంఘటన సిద్దిపే
గౌహతి: బర్సాపారా క్రికెట్ స్టేడియంలో భారత్-దక్షిణాఫ్రికా మధ్య జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్ రెండో ఇన్నింగ్స్ ఐదో రోజు టీమిండియా 36 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 69 పరుగులతో ఆటను కొనసాగి
హైదరాబాద్: తెలంగాణలో కులగణన దేశానికి ఆదర్శమంటూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ గొప్ప చెప్పారని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ విమర్శించారు. రాహుల్ గాంధీని ఉద్దేశించి కెటిఆర్
లక్నో: ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం లఖింపుర్ఖేరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ధాఖేర్వా- గిరిజపురి జాతీయ రహదారిపై శార్థా కాలువలోకి కారు దూసుకెళ్లడంతో ఐదుగురు మృతి చెందారు. ఈ ప్రమాదం
కుకునూరుపల్లి: సిద్దిపేట జిల్లా కుకునూరుపల్లి మండలంలో భార్యతో అక్రమసంబంధం పెట్టుకున్న అల్లుడిని తమ్ముడితో కలిసి భర్త హత్య చేశాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... జగదేవ్పూర్ మం
ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని యూనిక్ ఎంటర్టైనర్ ’ఆంధ్ర కింగ్ తాలూకా’ తో అలరించబోతున్నారు. పాన్ ఇండియా నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి మహేశ్ బాబు.పి దర్
భద్రాద్రి కొత్తగూడెం: భక్తి ముసుగులో బట్టల వ్యాపారం గుట్టురట్టు జరిగిన సంఘటన భధ్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో చోటుచేసుకుంది. భక్తులు స్వామివారికి సమర్పించే వస్త్రాల అమ్మకా
వర్సటైల్ హీరో విజయ్ సేతుపతి, డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ క్రేజీ కాంబినేషన్లో వస్తున్న పాన్- ఇండియా ప్రాజెక్ట్ ‘పూరిసేతుపతి’ షూటింగ్ పూర్తయింది. ఇంటెన్స్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్
అమరావతి: జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయం వద్ద మల్లవల్లి రైతుల ఆందోళన చేపట్టారు. తమకు నష్టపరిహారం ఇప్పించాలంటూ రైతులు కోరుతున్నారు. ఇప్పటికే 20సార్లు జనసేన కార్యాలయం వద్దకు వచ్చామని రై
గౌహతి: సౌతాఫ్రికాతో జరుగుతున్న రెండో, చివరి టెస్టులో ఆతిథ్య టీమిండియా కష్టాల్లో చిక్కుకుంది. దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్లో 5 వికెట్ల నష్టానికి 260 పరుగులు చేసి డిక్లేర్డ్ చేసింది. తొ
మన తెలంగాణ/హైదరాబాద్ః జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎంఎల్ఏగా ఎన్నికైన నవీన్ కుమార్ యాదవ్ ఈ నెల 26న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఆయనతో
న్యాయం సత్వరం, సకాలంలో పొందడం పౌరుడి ప్రాథమిక హక్కు. కానీ, భారతదేశంలో న్యాయస్థానం గడప తొక్కిన ఏ పౌరుడికైనా, కేసు చిన్నదా పెద్దదా అనే విషయంతో సంబంధం లేకుండా పరిష్కారానికి ఏళ్లూపూళ్లూ పడ
మన తెలంగాణ/హైదరాబాద్: ఔటర్ రింగ్ రోడ్ లోపల బయట, ఓఆర్ఆర్ను ఆనుకొని ఉన్న 27 అర్బన్ లోకల్ బాడీస్ (మున్సిపాలిటీ, కార్పొరేషన్లను) జిహెచ్ఎంసిలో విలీనం చేసేందుకు కేబినెట్ ఆ మోదం తెలిపింది. అంద
ఇప్పుడు తెలంగాణ పంచాయతీరాజ్ వ్యవస్థ పరిస్థితి అలాగే ఉంది. పంచాయతీ ఎన్నికలకు రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధం అవుతున్నదన్న నేపథ్యంలో మన పంచాయతీ రాజ్ వ్యవస్థ గురించి సమీక్షించుకోవాల్సిన అవ
ఇరవైఏళ్ళ ప్రభుత్వ వ్యతిరేకతతో, వయస్సు పైబడి అనారోగ్య సమస్యలతో సతమతమవుతున్న నితీశ్కుమార్ మరోసారి బీహార్లో గెలిచి ప్రభుత్వం ఏర్పాటు చేయడం అసంభవం అని ఎన్నికల ముందు చాలామంది అంచనా వేశ
అణగారిన వర్గాలనుండి వచ్చినవారు రాష్ట్రపతి వంటి అత్యున్నత స్థానాన్ని అధిరోహించగలుగుతున్నారంటే అది కేవలం రాజ్యాంగ చలువేనని, మహారాష్ట్రలోని మారుమూల ప్రాంతంలో జన్మించి దేశ న్యాయ వ్యవస
పాల్గొననున్న రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధాని మోదీ తెలుగు సహా 9 భాషల రాజ్యాంగ అనువాద సంపుటాల ఆవిష్కరణ 2015 నుంచి ప్రతి ఏటా నవంబర్ 26న రాజ్యాంగ దినోత్సవం న్యూఢిల్లీ : భారత రాజ్యాంగం ఆమోదించి
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో 12,728 సర్పంచ్ స్థానాలకు 2,176 స్థానాలు బిసిలకు రిజర్వు అయ్యాయి. ఈ లెక్కన బిసిలకు 17.08 శాతం బిసిలకు సర్పంచ్ స్థానాలు దక్కాయి. 27.45 శాతంతో జోగులాంబ గద్వాల జిల్లా అగ్ర
మన తెలంగాణ/ఉమ్మడి నల్లగొండ బ్యూరో: నల్లగొండ కాంగ్రెస్ పార్టీలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష(డిసిసి) ఎంపిక కొత్తచిచ్చుకు దారితీసింది. డిసిసి అ ధ్యక్ష పదవి కోసం చాలామంది ముఖ్యులు పోటీపడ్డార
మన తెలంగాణ/ ఉమ్మడి కరీంనగర్ బ్యూరో: కాళేశ్వరం కూలిందని సీఎం రేవంత్ రెడ్డి అంటున్నాడని.. మల్లన్న సాగర్ నుంచి హైదరాబాద్కు తీసుకుపోతున్న నీళ్లు కాళేశ్వరంవి కా వా అని మాజీ మంత్రి, సిద్దిపే
మన తెలంగాణ/హైదరాబాద్: భాగ్యనగరంలోని పారిశ్రామిక భూములపై రచ్చ మొదలైంది. అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ఈ భూములను గత ప్రభుత్వం తీసుకువచ్చిన జీఓ ప్రకారమే తాము నడుచ
కాంగ్రెస్ ప్రభుత్వం ఐదు లక్షల కోట్ల రూపాయల అవినీతి స్కీమ్కి తెర లేపిందని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ఆరోపించారు. అందుకే 9,292 ఎకరాల భూమి దారాదత్తం చేసేందుకు హైదరాబాద్ ఇండస్ట
మేషం చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. ముఖ్యమైన వ్యవహారాలలో సొంత నిర్ణయాలతో ముందుకు సాగుతారు. వృత్తి, ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది. సంఘంలో గౌరవ మర్యాదల
ప్రస్తుతం మైథలాజికల్ టచ్ ఉన్న పాయింట్తో వచ్చే చిత్రాలకు మంచి డిమాండ్ ఉంటోంది. ఆడియెన్స్ కూడా ఈ ఫిక్షనల్ జానర్ చిత్రాలను ఎక్కువగా ఇష్టపడుతున్నారు. ఈ క్రమంలోనే రిత్విక్ వేట్షా సమర్పణల
రాష్ట్రంలో మరో మున్సిపాలిటీ ఏర్పాటుకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. వరంగల్ జిల్లాలో ని నెక్కొండ మండలంలో నెక్కొండ మేజర్ గ్రామ పంచాయతీని మున్సిపాలిటీగా మార్చాలంటూ నెక్కొండ మాజీ సర్
హైదరాబాద్ మహానగర అపురూపమైన చరిత్రను, వాస్తు నిర్మాణ వైభవాన్ని, ఉజ్వలమైన స్ఫూర్తిని అంతర్జాతీయ వేదికపై ప్రదర్శించడానికి హైదరాబాద్ హెరిటేజ్ రన్ -2026ను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహి
న్యూఢిల్లీ : గత ఏడాది నవంబర్లో ఢిల్లీలో రూ.2500 కోట్ల విలువైన 82 కిలోల హైగ్రేడ్ కొకైన్ను నార్కోటిక్ పోలీసులు పట్టుకున్న సంగతి తెలిసిందే. ఈ భారీస్మగ్లింగ్కు మాస్టర్మైండ్ అయిన పవన్ ఠాకూర
స్థానిక సంస్థల ఎన్నికల్లో బిసి రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని బిఆర్ఎస్ నేత, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నో రకాల మోసాలను బిసిలకు చేసి
ముంబై: భారత స్టార్ మహిళా క్రికెటర్ స్మృతి మంధాన, మ్యూజిక్ డైరెక్టర్ పలాశ్ ముచ్చల్ల వివాహం అర్ధాంతరంగా నిలిచిపోయిన సంగతి తెలిసిందే. మంధాన తండ్రి శ్రీనివాస్ అనారోగ్యం బారిన పడడంతో వివా
వచ్చే ఏడాది జరుగనున్న పురుషుల టి20 ప్రపంచకప్ షెడ్యూల్ను అంతర్జాతీయ క్రికెట్ మండలి మంగళవారం ప్రకటించింది. ఫిబ్రవరి 7, 2026 నుంచి మార్చి 8 వరకు ఈ వరల్డ్కప్ జరుగనుంది. భారత్, శ్రీలంకలు ఈ మెగ
ఐ బొమ్మ వెబ్సైట్ నిర్వాహకుడు రవిని అతడి భార్య పట్టించలేదని, ఆమె ఎలాంటి వివరాలు ఇవ్వలేదని హైదరాబాద్ అదనపు పోలీస్ కమిషనర్ క్రైం శ్రీనివాసులు తెలిపారు. ఓవర్ కాన్ఫిడెన్స్ వల్లే పట్టుబడ్
ముంబై : ప్రముఖ బాలీవుడ్ నటి సెలీనా జైట్లీ తన భర్త పీటర్ హాగ్పై స్థానిక కోర్టులో గృహ హింస కేసు పెట్టింది. తనభర్త నుంచి భౌతికంగా, లైంగికంగా, దూషణల ద్వారా తీవ్ర వేదనకు గురవుతున్నానని ఆమె పి
టీమిండియా మాజీ సారథి రోహిత్ శర్మకు అరుదైన గౌరవం లభించింది. ఐసిసి టి20 వరల్డ్కప్ కోసం రోహిత్ శర్మను బ్రాండ్ అంబాసిడర్గా ఐసిసి నియమించింది. వరల్డ్కప్ ప్రచార కార్యక్రమంలో రోహిత్ పాల్గొ
పగటిపూట ఉత్పత్తి జరిగే సోలార్ విద్యుత్తులో వినియోగించబడని విద్యుత్తును ఉచితంగా గ్రిడ్ కు సరఫరా చేయకుండా, బ్యాటరీలో నిలువ చేసుకుని అవసరమైనప్పుడు వాడుకునే అవకాశం కలిగించే బ్యాటరీ ఎనర
మాయమాటలు చెప్పి పెళ్లి పేరుతో మహిళల దగ్గర డబ్బు, బంగారు ఆభరణాలు తీసుకొని పారిపోయి తప్పించుకొని తిరుగుతున్న నిత్య పెళ్లి కొడుకుని భువనగిరి పట్టణ పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల కథనం మ
పాన్ ఇండియా బ్లాక్బస్టర్ కార్తికేయ 2తో దేశవ్యాప్తంగా ప్రశంసలు పొందిన నిఖిల్, ఇప్పుడు తన ప్రతిష్టాత్మక 20వ చిత్రం ’స్వయంభు’తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. భారీ స్థాయిలో నిర్మించబడి
నారాయణ్పూర్ (ఛత్తీస్గఢ్): ఛత్తీస్గఢ్ లోని నారాయణ్పూర్ జిల్లాలో మంగళవారం 28 మంది నక్సల్స్ లొంగిపోయారు. వీరిలో 22 మందిపై మొత్తం రూ.89 లక్షల వరకు రివార్డు ప్రకటించి ఉంది. వీరిలో 19 మంది మహిళా
న్యూఢిల్లీ : ఢిల్లీఎన్సిఆర్లో అధ్వాన్నంగా తయారైన వాయు నాణ్యతను పరిష్కరించడానికి ప్రధాన మంత్రి కార్యాలయం (పిఎంఒ) చర్యలు చేపట్టింది. కాలుష్యానికి కారణమైన వాహనాలపై తీవ్ర చర్యలు తీసుకో
తిరుమల శ్రీవారి ఆలయంలో డిసెంబర్ 30 నుండి జనవరి 8వ తేది వరకు నిర్వహించనున్న వైకుంఠ ద్వార దర్శనాలకు టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేపట్టింది. ఇందులో భాగంగా సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తూ పలు
న్యూఢిల్లీ :ఆలయ గర్భగుడిలోకి ప్రవేశించడానికి తిరస్కరించినందుకు తనను విధుల నుంచి తొలగించడాన్ని సవాలు చేస్తూ మాజీ క్రిస్టియన్ ఆర్మీ అధికారి దాఖలు చేసిన వ్యాజ్యాన్ని సుప్రీం కోర్టు మం
ఇల్లందు మండలంలోని నెహ్రునగర్ గ్రామంలో భరత్ చంద్రా ట్రైడర్స్ ప్రోప్రైటర్ బాలక్రిష్ణ రైతుల నుండి కొనుగోలు చేసినటువంటి పత్తి తేమశాతం ఉందనుకొని పత్తిని ఆరపెట్టాడు. ఈ క్రమంలోగుర్తు
గందరగోళానికి తెరదించండి ఏ నిర్ణయానికైనా కట్టుబడి ఉంటా అధిష్టానానికి కర్నాటక సిఎం సిద్ధరామయ్య స్పష్టీకరణ అది నలుగురి మధ్య జరిగిన రహస్య ఒప్పందం పార్టీని ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేద
త్వరలో జరగబోయే సర్పంచ్ ఎన్నికల్లోనూ తమ పార్టీ ఘన విజయం సాధిస్తుందని కాంగ్రెస్ పార్టీ ఎంపి డాక్టర్ మల్లు రవి ధీమాగా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలు సుఖ శాంతు
గువాహటి: ప్రముఖ గాయకుడు జుబిన్ గార్గ్ ప్రమాదవశాత్తు మరణించలేదని, అది హత్యే అని మంగళవారం అసెంబ్లీలో ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ సంచలన ప్రకటన చేశారు. అయితే ఈహత్యకు గల కారణం కచ్చితంగా రాష
న్యూఢిల్లీ: T20 ప్రపంచ కప్ 2026 షెడ్యూల్ విడుదలైంది. ఈ మెగా టోర్నమెంట్ కు భారత్, శ్రీలంక ఆతిథ్యం ఇవ్వనున్నాయి. మంగళవారం ఐసిసి అధికారికంగా ప్రపంచకప్ షెడ్యూల్ ను ప్రకటించింది. వచ్చే ఏడాది ఫిబ్
రామ్ పోతినేని హీరోగా పి మహేశ్ బాబు దర్శకత్వం వహిస్తున్న చిత్రం ఆంధ్ర కింగ్ తాలూకా. ఈ చిత్రంతో రామ్ ఒక స్టార్ హీరోకు అభిమాని పాత్రలో నటించారు.ఈ సినిమాలో రామ్ సరసన భాగ్యశ్రీ బోర్సే నటించి
తెలంగాణలో ఎట్టకేలకు గ్రామ పంచాయతీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల అయ్యింది. మంగళవారం రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. మూడు విడతల్లో ఈ ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలిపింది. డ
కాంగ్రెస్ ప్రభుత్వం అండదండ్రులతో ఇసుక మాఫియా చెలరేగిపోతుందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావు అన్నారు. మంగళవారం తనుగుల చెక్ డ్యాంను సందర్శనకు వచ్చిన ఆయన విలేఖరులతో
తెలంగాణ చరిత్రలో దీక్ష దివాస్ నవంబర్ 29 ఒక గొప్ప మహా ఘట్టంగా నిలిచిపోతుందని కెటిఆర్ వ్యాఖ్యానించారు. డిసెంబర్ 9న దీక్ష దివాస్ జరుపుకుంటున్న ఆ రోజే తెలంగాణ కెసిఆర్ దీక్ష ఫలితంగా తెలంగాణ స
మనతెలంగాణ/హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వం ఐదు లక్షల కోట్ల రూపాయల అవినీతి స్కీమ్కి తెర లేపిందని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ఆరోపించారు. అందుకే 9,292 ఎకరాల భూమి దారాదత్తం చేసేంద
మహేశ్బాబు హీరోగా.. ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ చిత్రం ‘వారణాసి’. పాన్ వరల్డ్ సినిమాగా రూపొందుతున్న ఈ చిత్రం టైటిల్ని ప్రకటించేందుకు ఈ నెల 15వ తేదీన ‘గ్లోబ్
నారాయణ్పుర్: విద్యార్థులు హోం వర్క్ చేయకపోతే.. టీచర్లు శిక్ష విధించడం సాధారణమే. రెండు దెబ్బలు వేయడమో.. లేక ఏదైనా చిన్న శిక్ష విధిస్తుంటారు. కానీ, ఇక్కడ ఇద్దరు టీచర్లు మాత్రం మితిమీరి.. అమ
గౌహటి: రెండో టెస్ట్ మ్యాచ్లో భారత్ మరోసారి పీకల్లోతు కష్టాల్లోపడింది. బర్సపార స్టేడియం వేదిగా సౌతాఫ్రికాతో జరుగుతున్న ఈ మ్యాచ్లో భారీ లక్ష్య చేధనలో భారత్ ఆరంభంలోనే తడబడింది. రెండో ఇ
