దిల్ అగర్ హై తో దర్ద్ భి హోగా ఇస్ కా శాయేద్ కోయి హల్ నహి హోగా హృదయమంటూ ఉన్నప్పుడు వేదన తప్పదు కదా బహుశా పరిష్కారమంటూ ఉండదుకదా దీనికి అనువాదం: దేవుల పల్లి అమర్ బొమ్మలు: దేవుల పల్లి శృతి
ప్రపంచ వ్యాప్తంగా చిరపరిచితుడూ, ప్రసిద్ధుడైన ప్ర ముఖ కవి, సినీ దర్శకుడు గుల్జార్ అసలు పేరు సం పూర్ణసింగ్ కల్రా. భారతీయ సాహిత్యంలో, సినిమా రంగంలో అత్యంత గౌరవనీయమైన కవులలో, దర్శకులలో ఒకరు.
1925 జూలై 15న జన్మించిన సుప్రసి ద్ధ నాటక కర్త, దర్శకుడు బాదల్ సర్కార్ మే 13, 2011 నాడు మరణించారు. కలకత్తాలో జన్మించిన ఆయన అసలు పేరు సుధీంద్ర సర్కార్. ‘థర్డ్ థియేటర్’గా పిలవబడే ప్రత్యామ్నాయ నాటక రం
ఆంధ్రప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సోమవారం ఉదయం నంద్యాల జిల్లాలోనిప్యాపిలి మండలం పోదొడ్డి వద్ద వేగంగా దూసుకొచ్చిన ఓ కారు అదుపుతప్పి బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయ
చిలుకూరి రామ ఉమా మహేశ్వర శర్మతో మెహఫిల్ టీం మూడు ప్రశ్నలు. తెలుగు కథా ప్రపంచంలోకి పెను కెరటంలా నిశ్శబ్దంగా దూసుకువచ్చారు. కథలు రాయాలి అన్న ఆసక్తి, సాహిత్య అభిలాష ఎలా కలిగింది మీకు? పదో త
నా నేల మీద మందిరాలు, మసీదులున్నాయి గురుద్వారాలు, చర్చీలు వున్నాయి జైన దేవాలయాలు, బౌద్ధ ఆరామాలు వెలుగుతున్నాయి పారసీల ప్రార్ధనా మందిరాలు మరెన్నో పవిత్ర స్థలాలు ఉన్నాయి ఐనా ఇక్కడ -నా దేహ
షోపియన్: జమ్ముకశ్మీర్ లో ఇద్దరు ఉగ్రవాదుల సహాయకులను భద్రతా బలగాలు అదుపులోకి తీసుకున్నాయి. సోమవారం షోపియన్లోని డికె పోరా ప్రాంతంలో భారత సైన్యం, సిఆర్పిఎఫ్ సంయుక్తంగా నిర్వహించిన ఆపరే
తిరుపతి: తిరుమలశ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. సోమవారం వెంకన్న సర్వదర్శనం కోసం తిరుమలకు అధిక సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. దీంతో స్వామివారి దర్శనం కో
న్యూఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపిఎల్) 2025లోగుజరాత్ జట్టు చరిత్ర సృష్టించింది. వికెట్ నష్టపోకుండా అత్యధిక స్కోరును ఛేదించిన జట్టుగా రికార్డు నెలకొల్పింది. నిన్న రాత్రి ఢిల్లీ జట్టు
అమెరికా మాజీ అధ్యక్షుడు జో బైడెన్ క్యాన్సర్ బారిన పడ్డారు. ఆయనకు తీవ్రమైన ప్రోస్టేట్ క్యాన్సర్ ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ క్యాన్సర్ హార్మోన్-సెన్సిటివ్ అని.. అది ఎముకలకు వ్యాపి
మన తెలంగాణ/హైదరాబాద్: హైదరాబాద్ వేదికగా జరుగుతున్న 72వ మిస్ వరల్డ్ 2025 పోటీల్లో భాగంగా వివిధ దేశా ల నుంచి వచ్చిన అందగత్తెలు రాష్ట్రంలోని పలు ప్రాంతాలను వరుసగా పర్యటిస్తున్నారు. దీనిలో భాగ
మృతులంతా ఉమ్మడి కుటుంబానికి చెందిన వారు మరణించిన వారిలో ఎనిమిది మంది చిన్నారులే పొగతో ఊపిరాడక నిద్రలోనే కన్నుమూసిన బాధితులు ఎసి కంప్రెషర్ పేలి వ్యాపించిన విష వాయువులు రెండో అంతస్తుల
మన తెలంగాణ/హైదరాబాద్: గుల్జార్హౌజ్లో జరిగిన భారీ అగ్ని ప్రమాదంపై ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి విచారణకు ఆదేశించారు. ఈ ప్రమాదానికి దారి తీసిన అసలైన కారణాలను లోతుగా దర్యాప్తు చేయాలని తె
సింధూ ప్రాంతంలో గుర్తుతెలియని దుండగులు జరిపిన కాల్పుల్లో మృతి నాగ్పూర్, బెంగళూరు, రాంపూర్ ఉగ్రదాడుల సూత్రధారి ఇస్లామాబాద్: పాకిస్థాన్లోని సింధు ప్రాం తం లో లష్కరే తోయిబా ప్రముఖ నేత,
సాయి సుదర్శన్(108), శుభ్మన్ గిల్(93) వీరవిహారం చేయడంతో గుజరాత్ టైటాన్స్ పది వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఆదివారం ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన మ్యాచ్లో తొలుత బౌలింగ్ చెలరేగిన గుజరాత్..
మహారాష్ట్రలోని సోలాపూర్ జిల్లాలోని జౌళి మిల్లులో ఆదివారం తెల్లవారు జామున 3.45 గంటలకు ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో యజమాని సహా ఎనిమిది మంది అసువులు బాసారు. ఈ అగ్ని ప్రమాదానికి ష
అమెరికాలో మరోసారి ఘోరమైన నౌకా ప్రమాదం జరిగింది. ప్రపంచవ్యాప్త సృహద్భావ యాత్రకు బయలుదేరిన మెక్సికన్ నౌక న్యూయార్క్లోని బ్లూక్లిన్ బ్రిడ్జి ని ఎత్తు కావడంతో బలంగా తగిలింది. నగరంలో మధ్
రెండున్నర సంత్సరాల బాలుడు ఇంటిముందు ఆడుకుంటూ ప్రమాదవశాత్తు సంపులో పడగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన సంఘటన మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్ ఐ శ్రీకాంత్ రెడ
తెలుగు రాష్ట్రాల్లో జూన్ 1 నుంచి థియేటర్స్ బంద్ కానున్నాయి. ఈ మేరకు మూవీ ఎగ్జిబిటర్స్ కీలక నిర్ణయం తీసుకున్నారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన మూవీ ఎగ్జిబిటర్లు(థియేటర్ యజమానులు) తాజాగా సమ
ఐపిఎల్ 2025లో భాగంగా నేడు ఢిల్లీ వేదికగా డిల్లీ క్యాపిటల్స్ తో గుజరాత్ టైటాన్స్ తలపడుతుంది. గుజరాత్ టైటాన్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన డిల్లీ క్యాపిటల్స్
కారు లాక్ పడడంతో నలుగురు చిన్నారులు మృతి చెందిన సంఘటన విజయనగరం కంటోన్మెంట్ పరిధిలోని ద్వారపూడి గ్రామంలో చోటుచేసుకుంది. వివరాలలోకి వెళితే.. స్థానికుల కథనం ప్రకారం.. ఆదివారం ఉదయం నలుగురు
పాలన గాలికి వదిలి, సంక్షేమ పథకాలను అటకెక్కించి కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కువగా ఎక్సర్ సైజ్ చేస్తున్న డిపార్ట్మెంట్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఒక్కటే అని మాజీ మంత్రి, బిఆర్ఎస్ ఎంఎల్ఎ హరీష
షార్ట్సర్క్యూట్ వల్ల అగ్నిప్రమాదం సంభవించిన సంఘటన మైలార్దేవ్పల్లి, ఉద్దమ్మగడ్డలో ఆదివారం ఉదయం చోటుచేసుకుంది. వెంటనే స్పందించిన అగ్నిమాపక సిబ్బంది అగ్నిప్రమాదం జరిగిన భవనం నుంచి
ఆదిలాబాద్ జిల్లా, సిరికొండ మండలంలో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం… సిరికొండ మండలం, నేరేడిగొండ జి గ్రామస్థులు జైనూర్లోని రాసిమెట్ట గ్రామా
పాకిస్థాన్తో సంబంధాలు పెట్టుకొని ఇండియా సెక్యూరిటీ సమాచారాన్ని పాక్ వాట్సాప్ గ్రూపుల్లో పోస్ట్ చేస్తున్న అసోంకు చెందిన 19 ఏళ్ల మోఫీజుల్ ఇస్లాంను ఆ రాష్ట్ర పోలీసులు సంగారెడ్డి జిల్లా
78వ కేన్స్ చిత్రోత్సవాలు ప్రారంభమైన సంగతి తెలిసిందే. నిహార్ పాల్వే రూపొందించిన ‘ది స్మార్ట్, ది కామ్, ది మ్యాడ్నెస్, మ్యాజ్కి’ అనే లఘు చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఉన్న టాప్ ఎనిమిది చిత్రాల
దీర్ఘకాలిక దాడుల పీడిత గాజా స్ట్రిప్ మరోసారి ఇజ్రాయెల్ భీకర దాడులతో తల్లడిల్లింది. ఆదివారం తెల్లవారుజామున ఇజ్రాయెల్ సేనలు తమ సుదీర్ఘకాలపు టార్గెట్ ఖాన్యూనిస్పై జరిపిన దాడులలో కనీ
జైపూర్: ఇండియన్ ప్రీమియర్ లీగ్లో(IPL) 18వ సీజన్లో మరో ఆసక్తికర మ్యాచ్ జరిగింది. సవాయ్ మాన్సింగ్ స్టేడియం వేదికగా.. రాజస్థాన్ రాయల్స్తో(RR) జరిగిన మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ 10 పరుగుల తేడాతో వ
న్యూఢిల్లీ: భారత్లో అనేక ఉగ్రవాద(Terrorist) దాడులకు కారణమైన లష్కరే తాయిదా సంస్థకు చెందిన ఓ ఉగ్రవాది రజావుల్లా నిజామనీ అలియాస్ సైఫుల్లా(Saifulla) హతమయ్యాడు. పాకిస్థాన్లోని సింధ్ ప్రావిన్స్లో గు
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ప్రతిష్టాత్మక పిఎస్ఎల్వి ప్రయోగం ఆదివారం విఫలం అయింది. శ్రీహరికోట అంతరిక్ష కేంద్రం నుంచి అత్యంత విశ్వసనీయ పిఎస్ఎల్వి వాహకనౌక నుంచి భూ పర్యవేక
ఇచ్చిన మాట ప్రకారం తెలంగాణ ఉద్యమ అమరుడు కానిస్టేబుల్ కిష్టయ్య కుటుంబానికి బిఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖర్రావు తన సహాయాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు. కిష్టయ్య కుమార్తె ప్రియాంక చదువుకు
న్యూఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్లో(IPL) భాగంగా అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్తో(Delhi Capitals) జరుగుతున్న మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్(Gujrat Titans) జట్టు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుం
హైదరాబాద్: పాతబస్తీలోని గుల్జార్హౌస్లో(Gulzar House) ఘోర అగ్నిప్రమాదం జరిగి 17 మంది మృత్యువాత పడిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై పలువురు ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తాజాగా రాష్ట్ర ప్రభుత
జైపూర్: ఇండియన్ ప్రీమియర్ లీగ్లో భాగంగా సవాయ్ మాన్సింగ్ స్టేడియం వేదికగా రాజస్థాన్ రాయల్స్తో(Rajasthan Royals) జరిగిన మ్యాచ్లో పంజాబ్ కింగ్స్(Punjab Kings) జట్టు ఆరంభంలో తడబడినా ఆ తర్వాత పుంజుకుంది.
వాషింగ్టన్: దాయాది దేశం పాకిస్థాన్కు మరో ఝలక్ తగిలింది. పాకిస్థాన్కు నిధులు ఇచ్చే ఇంటర్నేషనల్ మానెటరి ఫండ్(IMF).. ఆ దేశానికి 11 కొత్త షరతులు విధించింది. తాజాగా విధించిన షరతులతో పాక్పై (Pakis
ముంబై: బాలీవుడ్ సీనియర్ నటుడు, రాజకీయ నాయకుడు మిథున్ చక్రవర్తి (Mithun Chakraborty) చిక్కుల్లో పడ్డారు. అక్రమ నిర్మాణాల కేసులో ఆయనకు బృహన్ ముంబై కార్పొరేషన్ (BMC) షోకాజ్ నోటీసు జారీ చేసింది. మలాడ్లోని
హైదరాబాద్: ప్రమాద స్థలం నుంచి కాల్ వచ్చిన వెంటనే ఫైర్ సిబ్బంది స్పందించారని ఫైర్ డిజి నాగిరెడ్డి (DG Nagireddy) తెలిపారు. సమయానికి ఫైర్ సిబ్బంది రాలేదనడం అవాస్తవం అని అన్నారు. కేంద్రమంత్రి కిషన
హైదరాబాద్: వరుస అగ్నిప్రమాదాలు జరుగుతున్నా..ప్రభుత్వ ముందస్తు చర్యలు తీసుకోవడంలో విఫలమైందని బిఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు (Harish rao) విమర్శించారు. గుల్జార్ హౌస్ అగ్ని ప్రమాదంపై హరీష్ రావు
ముంబై: టీం ఇండియా స్టార్ ఆటగాడు.. అభిమానులంతా ‘కింగ్’ అని పిలుచుకొనే ప్లేయర్ విరాట్ కోహ్లీ(Virat Kohli). తన కెరీర్లో కోహ్లీ ఎన్నో అసాధ్యమైన రికార్డులను సాధించాడు.. తిరగరాశాడు. ఎన్నో సందర్భాల్లో
హైదరాబాద్: పాతబస్తీ పరిధిలో చార్మినార్ సమీపంలోని గుల్జర్ హౌస్ అగ్నిప్రమాదంలో పలువురి మృతి కలచివేసిందని భారత్ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అన్నారు. ఈ ప్రమాదంపై మోడీ తీవ్ర దిగ్భ్రాంతి వ
ఖమ్మం: పంతులు ఓ పంతులమ్మను రెండో వివాహం చేసుకుంటుండగా మరో ఉపాధ్యాయుడు ఈ పెళ్లినిచెడగొట్టాడు. ఈ సంఘటన ఖమ్మం జిల్లా పాల్వంచలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం… ఓ వ్యక్తి ప్రభు
గణపురం: భార్యకి చెప్పకుండా ఓ భర్త డబ్బు దాచిపెట్టడం అతనికి తీవ్ర నష్టాన్ని తెచ్చిపెట్టింది. డబ్బు విషయంలో అతను జాగ్రత్తపడ్డానని అనుకున్నాడు.. కానీ అదే అతని కొంపముంచింది. అసలేం జరిగిందం
హైదరాబాద్: నగరంలోభారీ పేలుళ్లకు చేసిన కుట్రని తెలంగాణ కౌంటర్ ఇంటలిజెన్స్ అధికారులు భగ్నం చేశారు. ఇందుకు ప్లాన్ చేసిన ఇద్దరి వ్యక్తులను అరెస్ట్ చేశారు. విజయనగరానికి చెందిన సిరాజ్ ఉర్ ర
హైదరాబాద్: ప్రమాదం చిన్నదే అయినప్పటికీ ప్రాణనష్టం ఎక్కువగా ఉందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. పాతబస్తీ మైలార్ దేవులపల్లిలో అగ్ని ప్రమాదం ఉదయం 6 గంటల సమయంలో జరిగిందని చెప్పారు. షా
అమరావతి: మద్యం మత్తులో ఓ జంట నడి రోడ్డు మీద అసభ్యంగా ప్రవర్తించింది. ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కృష్ణా జిల్లా విజయవాడలో జరిగింది. విజయవాడలోని ఎన్ఎచ్-16 రహదారిలోని రామలింగేశ్వర నగర్ ఫ్
ఏయిడ్స్ (అక్వైర్డి ఇమ్యూనో-డెఫిసియన్సీ సిండ్రోమ్) వ్యాధికి కారణమైన హెచ్ఐవి (హూమన్ ఇమ్యూనో వేరస్) వైరస్ బయట పడి 30 ఏండ్లు అయ్యింది. హెచ్ఐవి-ఏయిడ్స్కు కొంత వరకు చికిత్స, నివారణ మార్గాలు ఉన
తెలుగు పాఠకులలో విజ్ఞాన చంద్రికా గ్రంథ మండలిని గురించి వినని వారుండరు. చారిత్రక గ్రంథ రచనకు అనేక మందిని ప్రొత్సహించిన, వెలువరించిన సంస్థ అది. ఆ సంస్థకు వ్యవస్థాపకుడు కొమర్రాజు వేంకట లక
కథానాయకుడు సుహాస్ తాజాగా నటిస్తున్న రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ ‘ఓ భామ అయ్యో రామ’. (Oh, Bhama Ayyo Rama) మలయాళంలో జో అనే చిత్రంతో అందరి హృదయాలను దోచుకున్న నటి మాళవిక మనోజ్ (జో ఫేమ్) ఈ చిత్రంతో తెలుగు
హైదరాబాద్: పాతబస్తీలోని మీర్ చౌక్లో ఆదివారం ఉదయం భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. గుల్జార్హౌస్ దగ్గర భవనంలో ఎసి కంప్రెసర్ పేలడంతో భారీగా మంటలు చెలరేగాయి.ఈ అగ్ని ప్రమాదంలో తొమ్మ
మనతెలంగాణ/ఆసిఫాబాద్ ప్రతినిధి: ఆసిఫాబాద్ జిల్లాలోని పెంచికల్పేట్ మండలం ఎల్లూరు ఆటవీ సమీపంలో పెద్దపులిని (కె8) హతమార్చిన వారిని గుర్తించి వారిని కఠినంగా శిక్షిస్తామని ఎఫ్డిపిటి శాంత
కమేడియన్ ప్రవీణ్ ప్రధాన పాత్రలో రూపొందుతున్న చిత్రం ‘బకాసుర రెస్టారెంట్’. (Bakasura Restaurant)ఈ చిత్రంలో వైవా హర్ష టైటిల్ రోల్లో నటిస్తున్నారు. కృష్ణభగవాన్ ,షైనింగ్ ఫణి, కేజీఎఫ్ గరుడరామ్ ఇతర ముఖ్
ఉత్కంఠభరితమైన కథ, కథనంతో తెరకెక్కుతోన్న హారర్ థ్రిల్లర్ అమరావతికి ఆహ్వానం. శివ కంఠంనేని, ఎస్తర్, ధన్య బాలకృష్ణ, సుప్రిత, హరీష్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. టాలెంటెడ్ డైరెక్టర్ జివిక
బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మనోజ్ మంచు, నారా రోహిత్ హీరోలుగా నటిస్తున్న మోస్ట్ ఎవైటెడ్ యాక్షన్ థ్రిల్లర్ భైరవం.(Bhairavam) విజయ్ కనకమేడల దర్శకత్వంలో శ్రీ సత్యసాయి ఆర్ట్ బ్యానర్ పై కె.కె. రాధామ
న్యూఢిల్లీ: భారత దిగ్గజ అథ్లెట్, ఒలింపిక్ స్వర్ణ పతక విజేత, జావెలిన్త్రో హీరో నీరజ్ చోప్రాను భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అభినందించారు. దోహా డైమండ్ లీగ్ జావెలిన్ త్రో పోటీల్లో నీరజ్
మెగాస్టార్ చిరంజీవి, బ్లాక్బస్టర్ హిట్ మెషిన్ అనిల్ రావిపూడిల బిగ్ ప్రాజెక్ట్ ‘మెగా 157’ (Mega 157)త్వరలో సెట్స్ పైకి వెళ్లనుంది. క్రేజీ కాంబినేషన్లో వస్తున్న ఈ చిత్రం అవుట్ అండ్ అవుట్ ఎంటర్
న్యూఢిల్లీ: త్వరలో ప్రారంభం కానున్న ఇంగ్లండ్ టెస్టు సిరీస్ కోసం టీమిండియా కొత్త కెప్టెన్ను ఎంపిక చేయాల్సిన పరిస్థితి బిసిసిఐకి నెలకొన్న విషయం తెలిసిందే. ఇప్పటి వరకు భారత టీమ్కు కెప
అమరావతి: నటుడు, ఎంఎల్ఎ నందమూరి బాలకృష్ణ ఇలాకాలో పింఛన్ కావాలంటే లంచం ఇవ్వాల్సి వస్తుందని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది. హిందూపూర్లో లంచం ఇవ్వడానికి ఓ మహిళ తన చెవి పోగులను తాకట్టు ప
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్నమయ్య జిల్లా పీలేరు మండల పరిధిలో ప్రమాదం జరిగింది. బాలమువారిపల్లి వద్ద కారు బావిలోకి దూసుకెళ్లడంతో ముగ్గురు మృతి చెందారు. మరో ఇద్దరిని స్థానికులు రక
నేడు గుజరాత్తో ఢీ న్యూఢిల్లీ: ఐపిఎల్లో భాగంగా ఆదివారం గుజరాత్ టైటాన్స్తో జరిగే పోరు ఢిల్లీ క్యాపిటల్స్కు(GT vs DC) సవాల్గా మారింది. నాకౌట్ అవకాశాలను సజీవంగా ఉంచుకోవాలంటే ఇకపై జరిగే ప్
నేడు రాజస్థాన్ రాయల్స్తో పోరు జైపూర్: వరుస విజయాలతో జోరుమీదున్న పంజాబ్ కింగ్స్ (RR vs PBKS) ఆదివారం రాజస్థాన్ రాయల్స్తో జరిగే పోరుకు సమరోత్సాహంతో సిద్ధమైంది. ఐపిఎల్ తొలి దశలో పంజాబ్ అసాధార
ఎంపిలతో కూడిన ఏడు అఖిలపక్ష బృందాల ఏర్పాటు పాకిస్తాన్ ఉగ్రచర్యలు, ఆపరేషన్ సిందూర్పై వివిధ దేశాల అధినేతలకు వివరించడమే లక్షం శశిథరూర్, రవిశంకర్ప్రసాద్, సంజయ్కుమార్ ఝా, బైజయంత్ పాండా, క
రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడానికి పకడ్బందీ కార్యాచరణ ఉద్యోగ సంఘాల మాజీ నేతలు, పలు ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో కెటిఆర్, హరీశ్రావు సమావేశం మనతెలంగాణ/హైదరాబాద్ : ప్రభుత్వ ఉద్యో
మంత్రుల కూర్పుపై ఓ అంచనాకు వచ్చిన అధిష్ఠానం ముఖ్యమంత్రి మార్పు ఉండదు బిఆర్ఎస్ పని అయిపోయింది అగ్రనాయకుల్లో తారస్థాయిలో విభేదాలు సోషల్ మీడియాపై మధ్యప్రదేశ్ తరహా చట్టం తెస్తాం నెలాఖ
పాక్ కవ్వింపును దీటుగా తిప్పికొట్టిన భారత సైనికులు ఆపరేషన్ సిందూర్ శాంపిల్ మాత్రమే భారత్ తీరు ఎప్పుడూ భిన్నత్వంలో ఏకత్వమే తిరంగా ర్యాలీలో వక్తల ఉద్ఘాటన మన తెలంగాణ/హైదరాబాద్: పాకిస్తా
మేషం: మేష రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఇంటా బయట శత్రువులు ఎక్కువవుతారు. మనం చేసే పనిలో తప్పులు వెతికేవారు ఎక్కువగా ఉంటారు. ఏ పని మొదలుపెట్టిన వెనక్కి వెళ్లడం జరుగుత
తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక బహుశా 2016లో భారత రాష్ట్ర సమితి నాయకురాలు కల్వకుంట్ల కవిత ఒక తెలుగు న్యూస్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కేసీఆర్ రాజకీయ వారసుడు ఎవరని అడిగితే ఇంకెవరు రామన్నే అని
మానవతా నీవెక్కడ? పెంపుడు తల్లిని చంపేసిన కర్కశి భువనేశ్వర్ : మానవత, దయాదాక్షిణ్యం , కనీస కృతజ్ఘత అనేది ఆనవాళ్లకు కూడా లేకుండాపోతోంది. ఒడిషాలో జరిగిన ఓ దారుణ హత్యోందంతం ఈ పచ్చి నిజాన్ని వ
న్యూఢిల్లీ : సామాజిక వ్యవహారశైలిలో కొట్టోచ్చే మార్పు చోటు చేసుకుంది. ఈ క్రమంలో పౌరులు అత్యధిక సంఖ్యలో ఎక్కడా సత్యం వైపు (society cannot tell truth) నిలబడటం లేదని సుప్రీంకోర్టు ఆవేదన వ్యక్తం చేసింది. ఇది
పాక్ ప్రధాని షెహబాజ్ ఒప్పుకోలు ఇస్లామాబాద్: ఇటీవలి ఆపరేషన్ సిందూర లో భాగంగా తమ దేశం భారతదేశపు క్షిపణుల దాడిలో తమ కీలక వైమానిక స్థావరాలు ధ్వంసమైనట్లు పాకిస్థాన్ అంగీకరించింది. దేశ ప్రధ
ఈర్షతో , అభద్రతత అని బిజెపి విమర్శ న్యూఢిల్లీ: ఉగ్రవాదంపై వ్యతిరేకంగా ప్రపంచ స్థాయి దౌత్యానికి కేంద్రంతలపెట్టిన దౌత్య బృందాల వ్యవహారం వివాదాస్పదం అయింది. ఈ ప్రతినిధి బృందంలో చేరేందుక
శశి థరూర్కు జై రాం రమేష్ చురక న్యూఢిల్లీ : కాంగ్రెస్ లో ఉంటే , కాంగ్రెస్ వాదిగానే ఉండటం మంచిదని పార్టీ సీనియర్ ఎంపి శశి థరూర్కు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ చురకలు పెట్టారు.
ఎంపిల బృందాల ఖరారు శశి థరూర్కు కీలక స్థానం డిఎంకె నుంచి కనిమొళి రాహుల్ పేర్లు బుట్టదాఖలు ఎన్సిపి ఎంపి సుప్రియా పూలే మజ్లిస్ పార్టీ నుంచి అసదుద్దిన్ ఒవైసీ ఉగ్రవాదంపై జాతి తరఫున సంఘటి
మన తెలంగాణ/హైదరాబాద్: ములుగు నియోజకవర్గానికి సంబంధించి ఏజెన్సీ ప్రాంతాల్లో నూతన రోడ్లు, ప్రభుత్వ భవనాల నిర్మాణం, పెండింగ్ పనులను అటవీ, అభయారణ్య చట్టాలకు లోబడి త్వరితగతిన పూర్తి చేయాలన
ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డితో ఆర్థిక శాస్త్ర నిపుణుడు, నోబెల్ అవార్డు గ్రహీత అభిజిత్ బెనర్జీ భేటీ తెలంగాణ రైజింగ్ విజన్ బోర్డులో భాగస్వామ్యం పంచుకోవాలని అభిజిత్ బెనర్జీని కోరిన సిఎం
మహిళా సంఘాల సభ్యులకు యూనిక్ నెంబర్ లేదా క్యూఆర్ కోడ్ కలిగిన గుర్తింపు కార్డు ఆరోగ్య, ఆర్థిక పరమైన వివరాలతో కూడిన డేటాబేస్ తయారు ఈ కార్డు జారీ కోసం స్పెషల్డ్రైవ్ పెడతాం విమెన్ యాక్సిలర
హైదరాబాద్: నగరంలోని చాదర్ఘాట్లో(Chaderghat) భారీ దొంగతనం జరిగింది. ఫహిముద్దీన్ అనే వ్యాపారి ఇంట్లో నుంచి దొంగలు 75 తులాల బంగారు నగలు(Gold), రూ.2.50 లక్షల నగదుతో ఉడాయించారు. వివరాల్లోకి వెళితే.. ఫహిముద
అన్ని నియోజకవర్గాల్లో రైతు బజార్లు ఏర్పాటు చేస్తాం ప్రపంచం గర్వించేలా యోగా డే నిర్వహణ కర్నూలులో ఎపి సీఎం చంద్రబాబు నాయుడు వెల్లడి మన తెలంగాణ / అమరావతి : రాష్ట్రంలోని మహిళలందరికీ స్వాతం
స్థానికత నిబంధనపై కోర్టుకెక్కిన రెండు ఏజెన్సీలు హైకోర్టుకు వేసవి సెలవుల తర్వాతే బెంచ్ మీదికి రానున్న కేసు మన తెలంగాణ / హైదరాబాద్: రాష్ట్రంలో కొత్త టెక్నాలజీ అనుసంధానం చేస్తూ కోటి రేషన
ఎప్పుడూ లేని విధంగా మే 17 లోగా సీట్ల భర్తీ ప్రక్రియ పూర్తి గురుకుల కార్యదర్శి డా.విఎస్ అలగు వర్షిణి మన తెలంగాణ / హైదరాబాద్ : గురుకులాల్లో 5వ తరగతి సీట్ల భర్తీలో సాంఘీక సంక్షేమ గురుకుల విద్య
బెంగళూరు: భారత్-పాకిస్థాన్ల మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ను (IPL) తాత్కాలికంగా వాయిదా వేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత పరిస్థితులు మామూలు స్థితికి రావడంతో శన
హైదరాబాద్: భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ (Operation Sindoor) విజయవంతమైన నేపథ్యంలో నగరంలో తిరంగా యాత్రను (Tiranga Yatra) చేపట్టారు. ట్యాంక్బండ్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద నుంచి ఈ యాత్ర ప్రారంభమైంది.
టీం ఇండియా స్టార్ బ్యాట్స్మెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) కొద్ది రోజుల క్రితం టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్ అయిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఆయన మరో అరుదైన గౌరవాన్ని సొంతం చేసుకున్నారు. ముంబైల
తమిళ సూపర్ స్టార్ అజిత్ కుమార్ (Hero Ajith) గురించి తెలుగు రాష్ట్రాల్లో పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తమిళనాడుతో పాటు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఆయన మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అయితే అజిత్కి సిన
హైదరాబాద్: మహిళా శక్తిని ప్రపంచానికి ఇందిరాగాంధీ చూపించారని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) తెలిపారు. జూబ్లీహిల్స్ జె.ఆర్.సి. కన్వెన్షన్ లో వీహబ్ వుమెన్ యాక్సిల రేషన్ కార్యక్ర
ముంబై: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక ప్రకటన చేసింది. త్వరలోనే కొత్త రూ.20 డినామినేషన్ నోట్లు వస్తున్నాయని వెల్లడించింది. మహాత్మగాంధీ (కొత్త) సిరీస్ కింద వచ్చే ఈ నోట్లపై ప్రస్తుత ఆర్బి
మరోసారి కృష్ణజింకల వేట కేసు తెరపైకి వచ్చింది. ఈ కేసులో బాలీవుడ్ నటీనటులు సైఫ్ అలీఖాన్, టబు, సోనాలి బింద్రేకు రాజస్థాన్ ప్రభుత్వం షాకిచ్చింది. ఈ కేసులో వీరు నిర్దోషులుగా తేల్చడాన్ని స
హైదరాబాద్: ప్రభుత్వాన్ని కూల్చుతామని తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ ఎక్కడైనా అన్నారా?నని బిఆర్ఎస్ నేత గంగుల కమలాకర్ ప్రశ్నించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కీలక వ్యాఖ్యలు చేశారు.
రిషికేశ్: ఉత్తరాఖండ్లోని కేదార్నాథ్లో శనివారం ఎయిర్ అంబులెన్స్ కుప్పకూలింది. ఎయిమ్స్ రిషికేశ్ హెలి అంబులెన్స్ సర్వీస్కు చెందిన హెలికాప్టర్ వెనుక భాగంలో దెబ్బతినడంతో కూలిపోయింద
హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వం మెట్రో డిపిఆర్ ను పూర్తి స్థాయిలో కేంద్రానికి పంపలేదని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్ అభివృద్ధికి సహకరిస్తామని కేంద్రం చెబుతోందని అన్న