హైదరాబాద్: టీమిండియా జట్టుతో పాటు కలిసి ప్రయాణించాలన్న నిబంధనను ఆల్రౌండర్ రవీంద్ర జడేజా ఉల్లంఘించారు. ఇంగ్లాండ్తో జరుగుత్ను రెండో టెస్టు రెండో రోజు టీమ్తో కాకుండా విడిగా జడేజా మైద
ఎంతో గొప్ప వ్యక్తిత్వం.. ఎన్నో పదవులు.. ఉత్తమ విలువలతో.. ఆ పదవులకే వన్నెతెచ్చిన రాజకీయ దురంధరుడు రోశయ్య. తెలుగు రాజకీయాల్లో అందరివాడు ఆయన. ఆయనో రాజకీయ శిఖరం. రాజకీయాల్లో ఆయన చూడని ఎత్తులు
కాలం మారుతోంది. టెక్నాలజీ కొత్తపుంతలు తొక్కుతోంది. డిజిటల్ మనుషుల ఆలోచన ధోరణి సైతం మారుతోంది. జీవనశైలిలో సమూల మార్పులు వస్తున్నాయి. చిత్రవిచిత్ర పోకడలు మొలుచుకొస్తున్నాయి. నేడు నిద్ర
పోలీస్ వారి హెచ్చరిక (Police vaari Heccharika) సినిమాలోని సామాజిక చైతన్య గీతాన్ని ఎర్ర అక్షరాల రచయిత, తెలుగు రచయితల సంఘం అధ్యక్షుడు పరుచూరి గోపాల కృష్ణ ఆవిష్కరించారు. అభ్యుదయ దర్శకుడు బాబ్జీ దర్శకత్వ
సినీ పరిశ్రమలో పైరసీని అరికట్టేందుకు కఠిన చర్యలు చేపడుతున్నామని, ఇందుకోసం ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయనున్నట్లు ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు (Dil Raju) తెలిపారు. బుధవారం
సూపర్ స్టార్ రజనీకాంత్ (Superstar Rajinikanth)నటిస్తున్న ’కూలీ’ కి లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఆయన లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ (ఎల్సియు)తో తన విజయాలని కొనసాగిస్తున్నారు. ప్రతిష్టాత్మక
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులతో పాటు సినీ ప్రియులంతా ఎంతగానో ఎదురుచూస్తున్న రోజు రానే వచ్చింది. పవన్ కళ్యాణ్ ప్రతిష్టాత్మక చిత్రం ‘హరి హర వీరమల్లు’ (Hari Hara Veeramallu) ట్రైలర్ విడుదలైంది. పవన
5000 సంవత్సరాల క్రితం జరిగిన గొప్ప ఇతిహాసం ప్రపంచవ్యాప్తంగా 2.5 బిలియన్ల మంది భక్తికి ప్రతీక నమిత్ మల్హోత్రా ‘రామాయణ’. (Ramayana) ఈ రెండు భాగాల చిత్రం హాలీవుడ్, భారతదేశానికి చెందిన ప్రతిభావంతులన
తిరుమల: తిరుపతిలోని మొదటి ఘాట్ రోడ్డులో ఏడో మైలు వద్ద ఏనుగుల గుంపు కనిపించింది. ఏనుగులు వాహనదారుల దగ్గరికి రావడంతో భయంతో వణికిపోయారు. వాహనదారులు సమాచారం మేరకు టిటిడి సిబ్బంది. అటవీ శాఖ
ముంబయి: డెలీవరీ ఏజెంట్లా ఓ వ్యక్తి అపార్టుమెంటులోని ఓ ప్లాటులోకి చొరబడి ఐటి ఉద్యోగురాలిపై అత్యాచారం చేశాడు. ఈ సంఘటన మహారాష్ట్రలోని పుణేలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… క
బర్మింగ్హామ్: ఇంగ్లండ్తో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా కెప్టెన్ శుభ్మన్ గిల్ పలు రికార్డులను బద్దలు కొట్టాడు. తొలి ఇన్నింగ్స్లో గిల్ 269 పరుగులు చేసి ఔటయ్యాడు. ఈ క్రమంలో అరుదై
మరిపెడ: మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలంలో శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కుడియతండా సమీపంలో వరంగల్-ఖమ్మం జాతీయ రహదారిపై రెండు లారీ ఢీకొనడంతో ముగ్గురు మృతి చెందారు. ఒక్కసారిగా క్య
సర్వే నెంబర్ 25పై విచారణ పేరుతో రెవెన్యూ అధికారులు విచారణలు 2012 ఏడాదిలో ఇంటి పట్టాలు ఇచ్చింది కాంగ్రెస్ 2015 డబుల్ బెడ్ రూంల పేరుతో బిఆర్ఎస్ ప్రభుత్వం వాపస్ తీసుకున్న పట్టాలు ఎన్నికల చివరి
కుతుబ్షాహీలు హైదరాబాద్ను నిర్మించారు చంద్రబాబు, వైఎస్ సైబరాబాద్కు జీవం పోశారు నేడు కాంగ్రెస్ ప్రభుత్వం ఫ్యూచర్ సిటీకి అంకురార్పణ చేస్తున్నది హైదరాబాద్కు దేశంలోని నగరాలతో కాదు..
అన్ని అంశాలపై చర్చలు జరుపుతాం ప్రతిపక్షనేతగా ఆయన ఇచ్చే సలహాలు, సూచనలు స్వీకరిస్తాం కెటిఆర్తో మాకు సంబంధం లేదు హరీశ్రావు ఎవరో నాకు తెలియదు హ్యామ్రోడ్ల నిర్మాణానికి త్వరలోనే టెండర్
* ప్రమోషన్ గరిష్ట వయసు 45 నుంచి 50 ఏళ్లకు పెంపు * సంబంధిత ఫైలుపై సంతకం చేసిన మంత్రి డాక్టర్ ధనసరి అనసూయ సీతక్క * అంగన్వాడీల బలోపేతానికి ప్రత్యేక కార్యాచరణ * అంగన్వాడీల సేవల్లో స్వయం సహాయక స
విడుదలైన రోజే పైరసీ జేబులో కెమెరా పెట్టుకొని సినిమా రికార్డు వెంటనే వివిధ వెబ్సైట్లలో అప్లోడ్ ఒక్కొక్క సినిమాకు రూ.80వేలు వసూలు ఏడాదిన్నర నుంచి సాగుతున్న దందా ఇప్పటి వరకు 40 టాలీవుడ్ స
మనతెలంగాణ/మంచిర్యాల ప్రతినిధిః జాతీయ పులుల సంరక్షణ సంస్థ మార్గదర్శకాల ప్రకారం వ్యాధుల వ్యాప్తిని నియంత్రించడంతో పాటు పులుల సంరక్షణ దిశగా సెప్టెంబర్ 30వ తేది వరకు కవ్వాల్ టైగర్ రిజర్వ
మన తెలంగాణ/కొత్తగూడ: రాష్ట్రంలోని హకీంపేట, కరీంనగర్, ఆదిలాబాద్ స్పోర్ట్ స్కూల్లో 4వ తరగతి ప్రవేశాల కోసం ఎంపిక ప్రక్రియలో ఇటీవల జరిగిన మండల, జిల్లా స్థాయిలో ఎంపిక పోటీల్లో ఈసం శాషశ్రీ ప్
మనతెలంగాణ/రాయికల్ః రాయికల్ మంలంలోని బోర్నపల్లి, ఇటిక్యాల గ్రామాల్లో నూతనంగా నిర్మింస్తున్న హెల్త్ సబ్ సెంటర్ల నిర్మాణ పనులను వేగవంతం చేసి పనులు సకాలంలో పూర్తి చేయాలని జగిత్యాల జిల్
సుప్రీం కొలీజియం సిఫారసు మన తెలంగాణ/హైదరాబాద్:రాష్ట్ర హైకోర్టు కు నలుగురు జడ్జిలు రానున్నారు. జూలై 1, 2 వ తేదీల్లో సిజెఐ బిఆర్ గవాయ్, జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ విక్రమ్ నాథ్లతో కూడిన కోల
మేషం – మీ ఆలోచనలకు కార్యరూపాన్ని ఇస్తారు. వివాదాస్పద అంశాలను పరిష్కరించుకోగలుగుతారు. ఆర్థిక ప్రయోజనాలను సాధించుకోవడానికి గాను మీరు చేసే నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి. వృషభం – మీ అంచనాలు న
మన తెలంగాణ/ఇల్లందు టౌన్ః జిల్లాలోని ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలలు నిబంధనలకు విరుద్ధంగా ఆధిక ఫీజులు వసూలు చేస్తూ దోపిడికి పాల్పడుతున్నాయని వారిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని మాదిగ యు
మన తెలంగాణ/ఇల్లందు టౌన్ః రాష్ట్రంలో బిఆర్ఎస్ పార్టీ రాజకీయ పబ్బం గడుపుకోవటానికి చంద్రబాబు జపం జేస్తుందని తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ కోకన్వీనర్ ముద్రగడ వంశీ అన్నారు. ఈ సందర్భంగా ఆ
బొమ్మపడితే…పైరసీ చేయాల్సిందే ఒక్కొ సినిమాకు రూ.80వేలు సినిమాల పైరసీ రాకెట్ గుట్టురట్టు రూ.3,700కోట్లు నష్టపోయిన టాలీవుడ్ నిందితుడిని అరెస్టు చేసిన హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు మనతెలంగ
మనతెలంగాణ, సిటిబ్యూరోః సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పనిచేస్తున్న పదిమంది ఇన్స్స్పెక్టర్లను బదిలీ చేస్తూ పోలీస్ కమిషనర్ అవినాష్ మహంతి ఆదేశాలు జారీ చేశారు. కూకట్పల్లి ఎస్హెచ
మనతెలంగాణ, సిటిబ్యూరోః జీతం సరిపోతలేదని గంజాయి విక్రయిస్తున్న సాఫ్ట్వేర్ ఉద్యోగిని ఎక్సైజ్ ఎస్టిఎఫ్ సిబ్బంది గురువారం అరెస్టు చేశారు. నిందితుడి వద్ద నుంచి 500 గ్రాములు గంజాయి స్వాధీ
మనతెలంగాణ, సిటిబ్యూరోః తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సమావేశం, మాజీ ముఖ్యమంత్రి రోషయ్య విగ్రహం ఆవిష్కరణ సందర్భంగా శుక్రవారం నగరంలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తూ హైదరా
ఇంగ్లండ్తో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా తొలి ఇన్నింగ్స్లో 587 పరుగుల భారీ స్కోరును సాధించింది. 310/5 ఓవర్నైట్ స్కోరుతో గురువారం రెండో రోజు తిరిగి బ్యాటింగ్ను ప్రారంభించిన భారత
మనతెలంగాణ,సిటిబ్యూరోః నార్సింగి మున్సిపల్ కమిషనర్ సంతకం ఫోర్జరీ చేసిన కేసులో పరారీలో ఉన్న నలుగురు నిందితులను నార్సింగి పోలీసులు గురువారం అరెస్టు చేశారు. పోలీసుల కథనం ప్రకారం…గండిపే
మనతెలంగాణ సిటీ బ్యూరో: నాలాలు పొంగకుండా శాశ్వత పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అధికారులకు హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ సూచించారు. నాలాలకు ఉన్న ఆటంకాలన్నీ తొలగితే చాలా వరకు ముంపు సమస్య
దేశ రాజధాని ఢిల్లీలో అత్యంత దారుణ రీతిలో 14 ఏండ్ల బాబుపై అఘాయిత్యం జరిగింది. కత్తులతో దాడి చేసి ఈ బాలుడిని బాలల బృందమే చంపేసింది. ఇక్కడి హైదర్పూర్ ప్రాంతంలో మురికి కాలువలో ఒళ్లంతా కత్తిప
ఎంత పెరిగినా గొర్రెకు బెత్తడే తోక అన్నట్టు ప్రతిపక్ష నేతగా రాహుల్ గాంధీ సాధించింది ఏం లేదని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ విమర్శించారు. లోక్సభలో ప్రతి పక్ష నాయకుడిగా ఏడాది
ఫార్ములా ఈ కార్ రేస్ నిధుల వ్యవహారంలో అప్పటి మంత్రి కేటీఆర్ చెప్పినట్టే చేశానని, అలాగే ఎఫ్ఇఓ కంపెనీకి నిధులు మళ్లింపులో తన ప్రమేయం లేదని సీనియర్ ఐఎఎస్ అధికారి అరవింద్ కుమార్ అవినీతి న
సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ నిర్వహిస్తున్న ఒకేషనల్ కళాశాలల్లో తాత్కాలిక బోధనకు అర్హత, అనుభవం కలిగిన నిపుణులైన బోధకుల నుంచి గురుకుల సంస్థ దరఖాస్తులు ఆహ్వానించింది. హత్నుర
బిఆర్ఎస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావుకు గురువారం సోమాజిగూడ యశోద ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. వైద్య పరీక్షల కోసం తన సతీమణి శోభ, కుమారుడు కెటిఆర్తో కల
బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ద్రోణితో రాష్ట్రంలో పలు జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ ఉపరితల ద్రోణి కారణంగా రాష్ట్ర
చిన్న కాళేశ్వరం కెనాల్ పనులను జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ టస్కర్ కాలనీ రైతులు గురువారం అడ్డుకున్నారు. ఈ సందర్భంగా గ్రామస్థులు, రైతులు మాట్లాడుతూ చిన్న కాళేశ్వరం ప్రాజెక్టు గ
హిమాలయ మందిరానికి వెళ్లే దారిలో సోన్ప్రయాగ్ సమీపంలో ముంకటియా వద్ద భారీ వర్షానికి కొండచరియలు విరిగిపడ్డాయి. దాంతో గురువారం కేదార్నాథ్ తీర్థయాత్రను తాత్కాలికంగా నిలిపేశారు. కొండచరి
కేరళలోని కొట్టాయంలో ప్రభుత్వ మెడికల్ కాలేజ్ హాస్పిటల్ భవనం గురువారం కూలింది. దాంతో ఒక మహిళ మృతి చెందగా, ఓ బాలిక సహా ఇద్దరు గాయపడ్డారని పోలీసులు తెలిపారు. గాయపడిన 11 ఏళ్ల బాలిక, ఆసుపత్రి ఉద
భారత ప్రధాని మోడీకి ఘనా దేశపు అత్యున్నత పౌర పురస్కారం అందించారు. ఘనా దేశపు నక్షత్ర స్థాయి గౌరవ హోదాను ప్రధాని మోడీ విశిష్ట రాజనీతిజ్ఞత , ప్రపంచ స్థాయిలో ఆయన నాయకత్వానికి ఉన్న గుర్తింపు
టీమిండియా కెప్టెన్ శుభ్మన్ గిల్, యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్పై భారత మాజీ క్రికెట్ దిగ్గజం, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ ప్రశంసల వర్షం కురిపించాడు. అంతేగాక అద్భుత బ్యాటింగ్తో అ
ప్రజల నుంచి తీవ్ర నిరసనలు వ్యక్తం కావడంతో ఢిల్లీ సర్కార్ వెనక్కితగ్గింది. పజాభిప్రాయానికి తలవంచింది. 15 సంవత్సరాల కన్నా ఎక్కువ కాలం నుంచి ఉన్న పెట్రోల్ వాహనాలు, పది సంవత్సరాలకన్నా ఎక్క
మైక్రోసాఫ్ట్ ఇప్పటికే దాదాపు పదివేల మందిని ఉద్యోగాల నుంచి తొలిగించింది. ఎక్స్బాక్స్, గేమింగ్ యూనిట్లలో కోతలు ఎక్కువ అయ్యాయి. ఇంటెల్ ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో 20 శాతం మేర తమ ఉద్యో
కేరళలోని తిరువనంతపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో దాదాపు 20 రోజులుగా చిక్కుకుపోయిన బ్రిటీష్ రాయల్ నేవీకి చెందిన ఎఫ్ -35 ఫైటర్ జెట్ ను బ్రిటన్ కు తరలించడం పెద్ద సమస్యగా మారింది. జూన్ 14న అత్యవ
దక్షిణ కశ్మీర్ హిమాలయ పర్వతాల్లో మంచులింగం రూపంలో కొలువైన శివుడ్ని భక్తులు దర్శించుకునేందుకు కట్టుదిట్టమైన భద్రత మధ్య అమర్నాథ్ యాత్ర ప్రారంభమైంది.3880 మీటర్ల ఎత్తులో ఉండే గుహలో ఉన్న ఈ
బర్మింగ్హామ్: ఐదు టెస్టు మ్యాచ్ ల సిరీస్ లో భాగంగా ఇంగ్లాండ్ జట్టుతో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా కెప్టెన్ శుభ్ మన్ గిల్ డబుల్ సెంచరీతో చెలరేగాడు. 311 పరుగులు ఎదుర్కొన్న గిల్ మొత
ఈ ఏడాది ఆగస్టు 27 నుండి సెప్టెంబర్ 7 వరకు భారత్ లో పురుషుల హాకీ ఆసియా కప్ 2025 జరగనుంది. ఈ మెగా టోర్నీలో పాకిస్తాన్ హాకీ జట్టు కూడా పాల్గొనున్నట్లు తెలుస్తోంది. భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త
ఢిల్లీలోని ఎయిమ్స్ ట్రామా సెంటర్లో అగ్నిప్రమాదం సంభవించింది. గురువారం సెంటర్ లోని ఒక ట్రాన్స్ఫార్మర్లో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహు
బర్మింగ్హామ్: ఇంగ్లాండ్ జట్టుతో జరుగుతున్న రెండో టెస్టులో తొలి ఇన్నింగ్స్ లో టీమిండియా భారీ స్కోరు దిశగా కొనసాగుతోంది. కెప్టెన్ శుభ్ మన్ గిల్ అద్భుత సెంచరీతో రాణించడంతో భారత్ పటిష్
అమరావతి: సింగయ్య మృతిపై అనుమానం ఉందని ఆయన భార్యే చెప్పిందని వైఎస్ఆర్ సిపి మాజీ మంత్రి శైలజానాథ్ (Sailajanath) తెలిపారు. దళితుడు సింగయ్యను కుక్కతో పోల్చడం దారుణమని అన్నారు. ఎపి సిఎం చంద్రబాబు నా
అమరావతి: ప్రజలకు నిరంతరాయ విద్యుత్ అందించడమే లక్ష్యం అని ఎపి విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ (Gottipati Ravikumar) తెలిపారు. లో వోల్టేజ్ సమస్యలకు చెక్ పెట్టేందుకు జిల్లా వ్యాప్తంగా సబ్ స్ట
హైదరాబాద్: ఎమ్మెల్సి కవిత లేఖ రాసింది బిఆర్ఎస్ నేతగానా? జాగృతి నాయకురాలిగానా? అని టిపిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) ప్రశ్నించారు. బిసిల కోసం కవిత ఉద్యమం ఎక్కడ చేసింది అని అన్నారు. క
అమరావతి: తల, మొండెం వేరు చేసి ఓ వ్యక్తిని హత్య చేసిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీ సత్యసాయి జిల్లా ముదిగుబ్బలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బార్గవి దాబా దగ్గరలో తల, మొండ
హైదరాబాద్: ఒత్తిడిలో కెప్టెన్ గిల్ కూల్గా ఉంటూ అద్భుతమైన బ్యాటింగ్తో సెంచరీ చేశాడని సచిన్ టెండూల్కర్ ప్రశంసించారు. ఓపెనర్ యశస్వి జైస్వాల్ కూడా మొదటి బంతి నుంచే తన బ్యాటింగ్ అంటే ఏంట
హైదరాబాద్: భారత్-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న రెండో టెస్టులో కెప్టెన్ శుభ్మన్ గిల్ సెంచరీ చేయడంతో ఓపెనర్ యశస్వి జైస్వాల్ అద్భుతమైన ఇన్నింగ్స్లు ఆడారు. దీంతో ఇద్దరిని టీమిండియా మాజీ ఆట
హైదరాబాద్: నిబంధనల ప్రకారమే తాను పని చేస్తున్నానని మంత్రి కొండా సురేఖ (Konda Surekha) తెలిపారు. తనకు ఇచ్చిన శాఖలకు న్యాయం చేస్తున్నానని అన్నారు. ఇంచార్జీ మీనాక్షి నటరాజన్తో కొండా దంపతుల భేటీ ము
హైదరాబాద్: హరి హర వీరమల్లు సినిమా పవన్ కల్యాణ్ తొలి పాన్ ఇండియా సినిమా అని నిర్మాత ఎఎం రత్నం తెలిపారు. ఆయనతో ఖుషి సినిమా చేసేటప్పుడు పాన్ ఇండియా సినిమా తీయాలనుకున్నానని చెప్పారు. హరిహర వ
అమరావతి: ఈ ఏడాది ఎప్పుడూ లేని దిగుబడి వచ్చిందని ఎపి సిఎం చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) తెలిపారు. రైతులను అన్ని విధాల ఆదుకునే ప్రభుత్వం తమది అని అన్నారు. ఈ సందర్భంగా ఆయన కుప్పంలో మీడియాతో మాట్
హైదరాబాద్: ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నటిస్తున్న హరిహర వీరమల్లు చిత్రం నుంచి ట్రైలర్ను విడుదల చేశారు. హిందువుగా జీవించాలంటే పన్ను కట్టాల్సిన సమయం, ఈ దేశ శ్రమ బాద్షా పాదాల కింద నలిగి
హైదరాబాద్: వివాహేతర సంబంధాలే భార్యభర్తల ప్రాణాలు తీస్తున్నాయి. మామతో వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉండడంతో నవ వరుడిని వధువు హత్య చేయించింది. ఈ సంఘటన బిహార్ రాష్ట్రం ఔరంగాబాద్ జిల్లాలో జ
రాజ్యాంగ పీఠికలో సోషలిజం (సామ్యవాదం), సెక్యులరిజం (లౌకికవాదం) పదాలను చేర్చడం మరో సిద్ధాంతపరమైన సంఘర్షణకు తెరలేపింది. 1976 లో 42వ సవరణ సందర్భంగా ఈ రెండు పదాలు పీఠికలో చేర్చబడ్డాయి. ఆరోగ్యకరమై
నరేంద్ర మోడీ 2014లో ప్రధాన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే సమయంలో దక్షిణాసియా దేశాల అధినేతలను ఆహ్వానించడం ద్వారా తన విదేశాంగ విధానంలో దక్షిణాసియాకు ప్రధాన ప్రాధాన్యత ఇస్తున్న సంకేతాన్ని
సంగారెడ్డి జిల్లా పాశమైలారంలోని సిగాచి ఫార్మాస్యూటికల్ పరిశ్రమలో రియాక్టర్ పేలిన ప్రమాదంలో 1- జులై, -2025 మధ్యాహ్నం వరకు 40 మందికిపైగా ప్రాణాలు కోల్పోయినట్లు, మరి కొందరికి శరీరం కాలి తీవ్ర
పుస్తకాల బరువులు పెరుగుతున్నాయి. బట్టీచదువులతో జ్ఞానం విద్యార్థుల మస్తకాలను తాకడంలేదు. నేటి విద్యావ్యవస్థలో చోటుచేసుకుంటున్న హంగులు, ఆర్భాటాలు, ప్రచారాలు ‘విగ్రహం పుష్టి- నైవేద్యం న
సెవెన్ హిల్స్ ప్రొడక్షన్స్ బ్యానర్పై వినాద్రి, బేబీ నేహా శ్రీ సమర్పణలో సెవెన్ హిల్స్ సతీష్ నిర్మాతగా నవీన్ కుమార్ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు రానున్న చిత్రం సోలో బాయ్.(Solo Boy) బిగ్ బాస
గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ, బ్లాక్బస్టర్ మేకర్ బోయపాటి శ్రీను ’అఖండ 2’ Akhanda 2) తాండవం’ కోసం నాలుగవ సారి కలిసి పనిచేస్తున్నారు. ప్రతిష్టాత్మకమైన 14 రీల్స్ ప్లస్ బ్యానర్పై నిర్మాతలు ర
అనిల్ సుంకర సమర్పణలో స్కై లైన్ మూవీస్ ప్రొడక్షన్స్ బ్యానర్పై కిషోర్ గరికిపాటి నిర్మాతగా మదన్ దక్షిణామూర్తి దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం షో టైం. (Show time) నవీన్ చంద్ర హీరోగా కామా
హైదరాబాద్: సిద్దిపేట జిల్లా చేర్యాల గేటు వద్ద గురువారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. లారీ, కారు ఢీకొనడంతో ఫిల్మ్నగర్ ఎస్ఐ మృతి చెందాడు. బల్కంపేట ఎల్లమ్మ ఆలయం వద్ద ఎస్ఐ రాజేశ్వర
లక్నో: ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం హపూర్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హఫీజ్ పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో బైక్ ను భారీ వాహనం ఢీకొట్టడంతో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి చెందారు. మజీద్ పూ
ఇంగ్లండ్తో రెండో టెస్టు బర్మింగ్హామ్: భారత్తో బుధవారం ప్రారంభమైన రెండో టెస్టులో భారత్ తాజా సమాచారం లభించే సమయానికి తొలి ఇన్నింగ్స్లో 80 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 291 పరుగులు చేసి
సెప్టెంబర్ 30లోగా ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు ఆదేశాలు… వినాయక చవితి, దసరా, దీపావళి పండుగ సమయాల్లో రానున్న ఓట్ల పండుగ..? పండగ సమయాల్లో ఎన్నికలంటే పోటీదారుల్లో ఆందోళన అన్నీ కలిసి వస్తే
మన తెలంగాణ/నల్లగొండ రూరల్: ఈ నెల 14న సిఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా తెల్ల రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని ప్రా రంభించనున్నట్లు రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్.
త్వరలో అందుబాటులోకి 25 ప్రభుత్వ ఆసుపత్రులు ప్రైవేట్ వైద్యులు ఏడాదిలో నెలరోజులు ప్రభుత్వ ఆసుపత్రుల్లో పని చేయాలి విదేశాల్లో ఉండే వైద్యులు తెలంగాణకు వచ్చినప్పుడు నిమ్స్లాంటి ఆసుపత్ర
పాశమైలారం సిగాచి పరిశ్రమ వద్ద హృదయ విదారక దృశ్యాలు 40కి చేరిన మృతుల సంఖ్య ఇంకా ఆచూకీ దొరకని 11మంది శిథిలాల నుంచి మరో రెండు మృతదేహాల వెలికితీత క్షతగాత్రుల్లో మరో ఐదుగురి పరిస్థితి విషమం ప
మన తెలంగాణ/హైదరాబాద్ : రైతుల హితం కోసం కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి కేటాయించి న నెలవారీ యూరియా కోటలను వెంటనే వి డుదల చేయాలని వ్యవసాయశాఖ మంత్రి తు మ్మల నాగేశ్వరరావు కేంద్రానికి విజ్ఞప్
హైదరాబాద్ ఎల్బిస్టేడియంలో కాంగ్రెస్శ్రేణుల సమ్మేళనం హాజరు కానున్న ఎఐసిసి అధ్యక్షుడు ఖర్గే ఇలాంటి సమ్మేళనం జరగడం దేశంలోనే తొలిసారి ఏర్పాట్లను పరిశీలించిన మీనాక్షి నటరాజన్, భట్టి,
న్యూఢిల్లీ: మధ్యతరగతి ప్రజలకు శుభవార్త, మధ్యతరగతి, అల్పాదయవర్గాలవారు ఎక్కువగా వినియోగించే వస్తువులు, ఉత్పత్తులపై జీఎస్టీని తగ్గించాలని కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తోంది. జీఎస్టీ విధానా
మన తెలంగా/గట్టు: మండల కేంద్రానికి చెందిన కత్రి లక్ష్మణ్ చరవాణిలో వచ్చి వాట్సాప్ లింక్ పిఎం కిసాన్ మెసేజ్ లింక్ను ఓపెన్ చేయ్యంగా బ్యాంకు ఖాతాకు మోబైల్ నెంబర్కు లింక్ అవ్వడంతో బాధితున
మనతెలంగాణ/జ్యోతినగర్: త్వరలో జరుగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు పార్టీ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా పనిచేయాలని రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కా
మనతెలంగాణ/యైటింక్లయిన్కాలనీ: దేశంలోని కార్మికుల కాలరాస్తున్న బిజెపికి జూలై 9న జరిగే సార్వత్రిక సమ్మెను దిగ్విజయం చేసి కనువిప్పు కలిగించాలని సింగరేణి జెఎసి నాయకులు పిలుపునిచ్చారు. ఆ
మన తెలంగాణ/షాద్నగర్: పోస్టాఫీస్లో రూ.19లక్షల నిధులు గోల్మాల్ అయిన సంఘటనలో వనపర్తి డివిజన్ పోస్టల్ అధికారులు రికార్డులను తనిఖీ చేశారు. బుధవారం షాద్నగర్ పోస్టాఫీస్లో డివిజన్ స్థాయి
మన తెలంగాణ/కందిః సిగాచి పరిశ్రమలో రియాక్టర్ పేలుడులో 50మంది కార్మికులు చనిపోవడం మరో 15మంది కార్మికులు శిథిలాల కింద ఉండిపోవడం బాధకరమని హెచ్ఎంఎస్ రాష్ట్ర అధ్యక్షుడు ఈశ్వర్ ప్రసాద్ అన్నా
మేషం – అధికారులతో ముఖాముఖి చర్చలను సాగిస్తారు. నూతనమైన బ్యాంక్ ఖాతాలు ప్రారంభిస్తారు. ప్రయోజనాలను సాధించుకోవడానికి గాను మీరు చేసే ప్రయత్నాలు ఫలుస్తాయి. వృషభం – సహోదర సహోదరి వర్గంతో అభ
మన తెలంగాణ/కోహెడ: హుస్నాబాద్ నియోజకవర్గంలోని కోహెడ, అక్కన్నపేట, హుస్నాబాద్ మండలాలను తిరిగి కరీంనగర్ జిల్లాలో ఇంకెప్పుడు కలుపుతారని బిజెపి కౌన్సిల్ సభ్యుడు ఖమ్మం వెంకటేశం ప్రశ్నించార
మనతెలంగాణ/నాంపల్లి : మండలంలోని చిట్టెంపహాడ్ గ్రామ పంచాయితీలో ఉన్న మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో గత విద్యా సంవత్సరం ఒకటవ తరగతి నుండి ఐదవ తరగతి వవరకు 14 మంది విద్యార్ధులు మాత్రమే విద్యాభ్
మనతెలంగాణ/నాంపల్లి : మండలంలోని స్వాములవారి లింగోటం గ్రామ పంచాయితీలో ఇండ్లు లేని నిరుపేదలకు మంజూరైన ఇందిరమ్మ గృహ నిర్మాణాలకు ఆ గ్రామ తాజా మాజీ సర్పంచ్ అంగిరేకుల పాండు నేతృత్వంలో ఇందిర
మన తెలంగాణ / ఆత్మకూర్: జూరాల ప్రాజెక్టు హై లెవల్ రోడ్డు బ్రిడ్జి నిర్మాణం కొరకు రూ.121. 92 కోట్ల నిధులు మంజూరు కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జీఓ విడుదల చేయడం పట్ల మండల కాంగ్రెస్ నాయకులు హర్ష
మన తెలంగాణ/ధన్వాడ: ధన్వాడ మండలం గోటూర్ వాగు నుంచి అక్రమంగా ఇసుక రవాణాను కొనసాగిస్తున్న సంబంధిత అధికారులు ఎవ్వరు పట్టించుకోవడం లేదు. గత కొన్ని రోజుల నుంచి ఇక్కడ ప్రతి రోజు అధికార పార్టీ
మన తెలంగాణ/మోతె: భూ వివాదంలో తండ్రిని తనయుడు హత్య చేసిన సంఘటన మండల పరిధిలోని నాగయ్య గూడెంలో బుధవారం చోటు చసుకుంది. పోలీసులు తెలిపిన విరాల ప్రకారం నాగయ్య గూడెం గ్రామానికి చెందిన నిమ్మరబ