రాష్ట్రంలో ఆరోగ్య శాఖలో వివిధ విభాగాల్లో 1,284 ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ -2 పోస్టుల భర్తీకి నిర్వహించిన పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను రాష్ట్ర వైద్య,
సౌదీ అరేబియాలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో తెలంగాణ వాసులు మరణించడం పట్ల బిఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.ఉమ్రా యాత్రలో భాగంగా మక్కా నుండ
ట్రాన్స్జెండర్ల గ్రూపుల మధ్య ఘర్షణ జరిగి ఆత్మహత్యాయత్నానికి దారి తీసిన సంఘటన బోరబండ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఓ పుట్టిన రోజు వేడుకల్లో రెండు ట్రాన్స్జెండర్ల గ్రూపులు క
ఉగ్రవాదంపై దర్యాప్తు కోసం డ్రైఫ్రూట్ వ్యాపారిని కస్టడీ లోకి తీసుకుని ప్రశ్నించిన తరువాత పోలీసులు విడిచిపెట్టేశారు.అయితే ఆ వ్యక్తి నిప్పంటించుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. జమ్ముకశ
బంగ్లాదేశ్ పదవీచ్యుత, ప్రవాస ప్రధాన మంత్రి షేక్ హసీనాకు దేశ ప్రధాన ట్రిబ్యునల్ సోమవారం మరణశిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది. అమానుష నేరాలు, ఊచకోత అభియోగాలపై ఈ 78 సంవత్సరాల అవామీ లీగ్ న
తెలంగాణలో బొగ్గు బ్లాకుల వేలం నిలిపివేయాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎంఎల్సి కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. సోమవారం ఖమ్మం జిల్లా, సత్తుపల్లిలోని విఆర్ ఓసి గేట్ మీటింగ్లో ఆమె
సిబిఐ అధికారులమని చెప్పి బెంగళూరుకు చెందిన 57 ఏళ్ల మహిళ నుంచి డిజిటల్ మోసగాళ్లు రూ.32 కోట్లు కాజేశారు. ముందుగా డీహెచ్ఎల్లో ఎగ్జిక్యూటివ్ అని చెప్పి ఓ వ్యక్తి సదరు మహిళకు ఫోన్ చేసి నమ్
న్యూఢిల్లీ : దాయాది పాకిస్థాన్కు భారత ఆర్మీ చీఫ్జనరల్ ఉపేంద్ర ద్వివేది మరోసారి గట్టిగా హెచ్చరికలు చేశారు. ఈ ఏడాది మేలో నిర్వహించిన ఆపరేషన్ సిందూర్ కేవలం 88 గంటలు మాత్రమేనని, దాయాది ఏదై
మనతెలంగాణ/సిటీబ్యూరోః ఉప ఎన్నిక ప్రక్రియ ముగియడంతో జూబ్లీహిల్స్లో అమలులో ఉన్న ఎన్నికల కోడ్ను ఎత్తివేశారు. ఈ మేరకు భారత ఎన్నికల సంఘం ప్రకటించింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి
మన తెలంగాణ/రఘునాథపల్లి: పత్తి రైతుల పట్ల కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మొండి వైఖరిని విడనాడాలని సీపీఎం మండల కార్యదర్శి గంగాపురం మహేందర్ డిమాండ్ చేశారు. జిన్నింగ్ మిల్లుల వారు చేస్తున్
హైదరాబాద్: కులం, మతం ప్రాతిపదికన రాజకీయాలు నిలబడవని బిజెపి ఎంపి ఈటల రాజేందర్ తెలిపారు. తెలంగాణలో విభజన రాజకీయాలతో అధికారం లోకి రాలేదని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఆలస్
హైదరాబాద్: గోషామహల్ పరిధి చాక్నవాడిలో ఐదంతస్తుల భవనానికి పగుళ్లు ఏర్పడ్డాయి. పక్కన నిర్మిస్తున్న నూతన భవనం పిల్లర్స్ తవ్వడం వల్లే ఇలా పగుళ్లు వచ్చాయని స్థానికులు చెబుతున్నారు. పగుళ్ల
ప్రీ వెడ్డింగ్ షో’తో విజయాన్ని అందుకున్న యంగ్ హీరో తిరువీర్ మరో ఆసక్తికర ప్రాజెక్ట్ కి సైన్ చేశారు. ఈ చిత్రానికి మహేందర్ కుడుదుల దర్శకత్వం వహిస్తున్నారు. ఆధ్య మూవీ మేకర్స్ బ్యానర్పై ప
జపాన్లో జరుగుతున్న డెఫ్లింపిక్స్ (బధిర) స్పోర్ట్స్ 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో స్వర్ణ పతకం సాధించి దేశ కీర్తిని చాటిన హైదరాబాద్ షూటర్ ధనుష్ శ్రీకాంత్కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
ఢిల్లీ: పార్టీ ఫిరాయించిన బిఆర్ఎస్ ఎమ్మెల్యేలపై తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ వచ్చే వారం లోపలే నిర్ణయం తీసుకోవాలని చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా బిఆర్ గవాయి తెలిపారు. నిర్
కోల్కతా: సౌతాఫ్రికాతో జరిగిన తొలి టెస్టులో టీమిండియా ఓటమి అనంతరం భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ పలు సూచనలు చేశారు. పాస్ట్ బౌలింగ్ విభాగంలో జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్కు తోడుగా మ
హైదరాబాద్: పైరసీ వల్ల చిత్రపరిశ్రమకు చాలా నష్టం జరిగిందని సిపి సజ్జనార్ తెలిపారు. చిత్ర పరిశ్రమకు మేలు జరిగే ఒక కేసును ఛేధించామని అన్నారు. సినీ పెద్దలతో సిపి సజ్జనార్ సమావేశమయ్యారు. ఈ స
తెల్లగా నురగలా వెన్నెలా ఉన్న ఓ చిన్న ముద్దలా కంట్లో ఇలా తెల్లగుడ్డు పైన మీ పిల్లల కంట్లో కనపడితే అది బైటాట్ స్పాట్ అని అంటారు. ఇది విటమిన్ ఎ తక్కువ కావడంతో వస్తుంది. వైద్యం ఇవ్వకపోతే కాల
అరుళ్ నిథి, -మమత మోహన్దాస్ ప్రధాన పాత్రల్లో మై డియర్ సిస్టర్ చిత్రాన్ని అద్భుతమైన విజువల్ ప్రొమోతో ప్రకటించారు. ఈ అన్స్క్రిప్టెడ్ టగ్ -ఆఫ్ -వార్ వీడియో ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్త
తిరుమల: తిరుమల శ్రీవారిని నటుడు సాయిదుర్గా తేజ్ దర్శించుకున్నారు. మంచి చిత్రాలు. సంతోషమైన జీవితం ఇచ్చిన భగవంతుడికి కృతజ్ఞతలు తెలిపేందుకు తిరుమలకు వచ్చానని సాయి తేజ్ తెలిపారు. కొత్త సం
రాజ్ తరుణ్ హీరోగా రామ్ కడుముల దర్శకత్వంలో రూపొందిన క్రైమ్ కామెడీ ఎంటర్ టైనర్ ‘పాంచ్ మినార్’. రాశి సింగ్ హీరోయిన్గా నటిస్తున్నారు. గోవింద రాజు సమర్పిస్తున్న ఈ చిత్రాన్ని కనెక్ట్ మూవీస
రామ్ పోతినేని నటిస్తున్న మూవీ ‘ఆంధ్ర కింగ్ తాలూకా’. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమా రిలీజ్ డేట్ని ఒక రోజు ముందుకు తీసుకొచ్చారు. నవంబర్ 28న విడుదల కావాల్సిన ఈ చిత్రం, నవంబర్ 27న ప్ర
తెలంగాణా పల్లె మట్టి వాసనల పరిమళం అతని పాటలు. తను రాసిన తెలంగాణా అస్తిత్వ స్ఫూర్తి గీతాలు యావత్ తెలంగాణా ప్రజలను పోరాటాల్లోకి కదిలించగలిగిన మార్చింగ్ సాంగ్స్గా భాసిల్లాయి. ప్రకృతి గ
మక్కా: సౌదీ అరేబియాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ముఫరహత్ ప్రాంతంలో బస్సును డీజిల్ ట్యాంకర్ ఢీకొట్టడంతో 42 మంది భారతీయులు సజీవదహనమయ్యారు. మృతులలో హైదరాబాద్కు చెందిన వారు ఎక్కువగ
‘పేరు ప్రతిష్ట అనేది మరో విధమైన ఒంటరితనమే’ అన్నారు కిరణ్ దేశాయ్. బుకర్ అవార్డుకు షార్ట్ లిస్టు అయిన నవల ‘ద లోన్లీనెస్ ఆఫ్ సోనియా అండ్ సన్నీ’ గురించి మాట్లాడుతూ ఆమె ఈ మాటన్నారు. మనిషికి ప
లక్నో: ప్రియురాలిని చంపిని కేసులో ఎస్ఐని అరెస్టు చేశారు. ఈ సంఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం అమీర్పూర్ జిల్లా మౌదాహ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... కిరణ్
గచ్చిబౌలి: హైదరాబాద్లోని గచ్చిబౌలి ప్రాంతం సంధ్య కన్వెన్షన్ సమీపంలో అక్రమ కట్టడాలపై హైడ్రా కొరడా ఝుళిపించింది. ఫెర్టిలైజర్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎంప్లాయిస్ కోఆపరేటివ్ హౌసింగ్ స
అమరావతి: అప్పు ఇచ్చిన డబ్బులు అడిగినందుకు అన్నను తమ్ముడు చంపేసి ఇంట్లోనే పాతిపెట్టాడు. ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చిత్తూరు జిల్లా కుప్పంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకార
వచ్చే నెలలో ప్రక్రియ ప్రారంభం ప్రజాపాలన విజయోత్సవాల తరువాతే ఎన్నికల నిర్వహణ పార్టీపరంగానే బిసిలకు 42 శాతం రిజర్వేషన్లు నేడు రాష్ట్ర మంత్రివర్గం సమావేశం స్థానిక సంస్థల ఎన్నికలు, గిగ
మన తెలంగాణ/హైదరాబాద్ః జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో విజయకేతనం ఎగుర వేయడంతో కాంగ్రెస్ పార్టీ రాజకీయంగా మరింత పట్టు బిగించినట్లైంది. జూబ్లీ ఉత్సాహంతో తన బలాన్ని పెంచుకోవాలనుకంటున్నది. ఉప ఎ
కుమారుడు, కుమార్తె నడుమ తీవ్ర వాగ్వాదం ఓటమి నీ టీమే కారణం అన్న రోహిణి, కాదు నువ్వే కారణం అంటూ మండిపడ్డ తేజస్వీ సహనం కోల్పోయి సోదరిపై చెప్పు విసిరివేత నాన్నకు కిడ్నీ ఇస్తే దాన్ని మురికిద
నేటి నుంచి జిన్నింగ్ మిల్లుల బంద్ పత్తి కొనుగోళ్లపై పడనున్న ప్రబావం మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్ర వ్యాప్తంగా సిసిఐ నిబంధనలతో ఆలస్యమయిన పత్తి కొనుగోళ్లు వర్షాలు, తేమ శాతాలతో అంతంత మాత్
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మొద్దు నిద్రలో ఉన్నాయి ప్రభుత్వాల వైఖరితో పత్తి రైతులకు భారీ నష్టం ఈ అంశంలో కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ చేపట్టాలి కేంద్రంపై
డాక్టర్ ఉమర్ నబీయే తనను తాను పేల్చివేసుకున్నాడు సహాయకుడు, కశ్మీర్కు చెందిన సన్నిహితుడు అమీర్ సహకారం అతడి పేరిటే కారు రిజిస్ట్రేషన్ ఐఇడిలు అమర్చేందుకు వీలుగా కారులో మార్పులు ఎన్ఐ
ఎల్ఆర్ఎస్ ఫీజు కట్టి ఎనిమిది నెలలైనా అందని ప్రోసీడింగ్స్ ...! ఇరిగేషన్, రెవెన్యూ అధికారుల లాగిన్లో దరఖాస్తులు పెండింగ్ ముడుపులు ముట్టచెబితే వారంరోజుల్లో క్లియర్ పురపాలక, రెవెన్యూ, ఇ
సవాల్ విసిరిన నిందితుడు రవితోనే వెబ్సైట్లు మూసివేయించిన పోలీసులు హార్డ్డిస్క్ల్లో వేలాది సినిమాలు గ్లోబల్ నెట్వర్క్ ఏర్పాటు చేసిన నిందితుడు సర్వర్లు హ్యాక్ చేసి సినిమాలు, వెబ్
బీహార్లో కేబినెట్ కూర్పుపై ఎన్డిఏ ఫార్ములా బిజెపికి 15 నుంచి 16, జెడియుకు 14 మంత్రి పదవులు ఎల్జెపికి 3, మిగతా పక్షాలకు ఒక్కొక్కటి చొప్పున పదవులు నేడు జెడియు శాసనసభాపక్ష సమావేశం 19 లేదా 20
ఆర్ఎఫ్సిలో జరిగిన కార్యక్రమంలో పక్కపక్కనే ఆసీనులైన తెలుగు రాష్ట్రాల సిఎంలు ముసిముసి నవ్వులతో అందరి దృష్టిని ఆకర్షించిన ముఖ్యమంత్రులు హైదరాబాద్: రామోజీ ఫిల్మ్ సిటీలో ఆదివారం సాయ
మేషం నిరుద్యోగ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. చేపట్టిన పనులను అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. ఉద్యోగమున అధికారులతో సఖ్యతగా వ్యవహరించడం మంచిది. చిన్ననాటి మిత్రుల ఆగమనం ఆనందం కలిగిస్త
మన తెలంగాణ/హైదరాబాద్ : టోక్యో డెఫ్లింపిక్స్ 2025లో గోల్డ్ మెడల్ సాధించిన ధనుష్ శ్రీకాంత్కు శుభాకాంక్షలు తెలుపుతూ స్పోర్ట్ పాలసీలో భాగంగా షూటర్ ధనుష్కు ప్రభుత్వం తరుపున 1కోటి 20 లక్షల రూప
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రాన్ని చలి వణికిస్తోంది, ఎముకలు కొరికేలా చలి తీవ్రత మారింది. రాష్ట్రమంతటా సాధారణ ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోయాయి. గత నాలుగు రోజుల నుండి సింగిల్ డిజిట్కు ఉష్
రిజర్వేషన్లు పెంచకుండా ఎన్నికలకు వెళ్లొద్దు తక్షణమే ప్రధాని వద్దకు అఖిలపక్షాన్ని తీసుకెళ్ళాలి బిసి రిజర్వేషన్లు పార్టీ పరంగా ఒప్పుకోం.. చట్టబద్దంగా ఇవ్వాల్సిందే బిసి రిజర్వేషన్లపై
మన తెలంగాణ/హైదరాబాద్ః హిందువులంతా ఓటు బ్యాంకుగా మారాలని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ పిలుపునిచ్చారు. కూకట్పల్లిలో కాపు కులస్తుల ‘కార్తీక వన భోజనాల’ కార్యక్రమానికి కేంద్ర
టోక్యో: జపాన్ రాజధాని టోక్యో వేదికగా జరుగుతున్న డెఫ్లెంపిక్స్లో భారత్కు చెందిన పారా షూటర్ ధనుష్ శ్రీకాంత్ స్వర్ణ పతకం సాధించి చరిత్ర సృష్టించాడు. హైదరాబాద్కు చెందిన ధనుష్ 10 మీటర్ల
పాట్నా: బీహార్ ఎన్నికల్లో గెలిచేందుకు కేంద్రంలోని బిజెపి ఏకంగా రూ.14000 కోట్ల ప్రపంచ బ్యాంక్ నిధులను దారిమళ్లించిందని జన్సురాజ్ నేత ప్రశాంత్ కిషోర్ ఆరోపించారు. మహిళల ఖాతాల్లోకి రూ.10000ల్ల
భావ్నగర్: పెళ్లి జరగాల్సిన రోజే గుజరాత్ భావ్నగర్కు చెందిన యువతి సోనీ రాథోడ్ ప్రియుడు, కాబోయే భర్త చేతిలో హత్యకు గురైంది. చాలా కాలంగా ప్రేమలో ఉన్న జంట శనివారం పెళ్లి చేసుకోవాలని నిర్
శ్రీనగర్ : పలు రాష్ట్రాలకు విస్తరించుకున్న వైట్కాలర్ టెర్రర్ వ్యవస్థ ఛేదన దశలో జమ్మూ కశ్మీర్లో ఆదివారం ఓ లేడీ డాక్టర్ను అరెస్టు చేశారు. ఎర్రకోట పేలుడు కీలక మూలాలున్న హర్యానాలోని రొ
మనతెలంగాణ/హైదరాబాద్: కెసిఆర్ సర్కారు హయాంలో పదేళ్లు ఎంపి, ఎంఎల్సి పదవుల్లో ఉన్నప్పుడు లేని సమస్యలు ఇప్పుడెందుకు వస్తున్నాయని బిఆర్ఎస్ శాసనసభ విప్ కెపి వివేకానంద గౌడ్ తెలంగాణ జాగృతి
గిగ్ వర్కర్ల ముసాయిదా, ప్రజా పాలన వియోజత్సవాల ప్రణాళిక ఖరారు, సదస్సు నిర్వహణ, విదేశీ ప్రతినిధులకు సౌకర్యాలు, భద్రతా ఏర్పాట్లు, స్థానిక సంస్థల ఎన్నికలు, బిసి రిజర్వేషన్లపై చర్చ మనతెలంగ
బీఆర్ అంబేడ్కర్ అత్యున్నతమైన రాజ్యాంగం రూపొందించారని సీఎం చంద్రబాబు అన్నారు. చాయ్వాలా దేశానికి ప్రధాని అయ్యారంటే అది మన రాజ్యాంగం వల్లేనని పేర్కొన్నారు. భారత రాజ్యాంగం అమల్లోకి వచ్
రాజ్కోట్: దక్షిణాఫ్రికా-ఎతో జరిగిన రెండు అధికారిక వన్డే మ్యాచ్లో భారత్-ఎ జట్టు 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ క్రమంలో మూడు వన్డేల సిరీస్ని 2-0 తేడాతో ఒక మ్యాచ్ మిగిలి ఉండగానే కై
మన తెలంగాణ/హైదరాబాద్ : రెండు అల్పపీడనాలు ఉన్నాయని, దాని ప్రభావంతో రాష్ట్రంలో పలు జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఎపి వాతావరణ శాఖ తెలిపింది. తాజాగా నైరుతి బంగాళ
FY26 రెండవ త్రైమాసికం కోసం - ప్రధానమైన గృహోపకరణాల్లో మరియు వినియోగదారు ఎలక్ట్రానిక్స్ లో నంబర్ వన్ భాగస్వామిగా ఉన్న LG ఎలక్ట్రానిక్స్ ఇండియా లిమిటెడ్ (LGEIL) ఈ రోజు ఫలితాలు ప్రకటించింది. వేసవి
ఆదిలాబాద్: ఆశ్రమ పాఠశాలలో బాలికలు స్నానం చేస్తుండగా వీడియోలు తీసిన వార్డెన్ని అధికారులు సస్పెండ్ చేశారు. ఆదిలాబాద్ జిల్లా బేల మండలం చాంద్పల్లి ఆశ్రమ పాఠశాలలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ
పత్తి కొనుగోళ్ల విషయంలో కేంద్రంలోని బిజెపి సర్కార్ ఉద్దేశపూర్వకంగా కొర్రీలు పెడుతోందని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ఆరోపించారు. గతంలో ఎకరాకు 12 క్వింటాళ్ల వరకు కొనుగోలు పరిమ
మన తెలంగాణ / హైదరాబాద్ : జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో పార్టీతో సంబంధం లేకుండా వ్యక్తిగతంగా మాత్రమే నవీన్ యాదవ్కు మద్దతిచ్చామని ఎంఐఎం అధినేత, ఎంపి అసదుద్దీన్ ఓవైసీ అన్నారు. జూబ్లీహిల్స్ ఎ
హైదరాబాద్: టోక్కో వేదికగా జరుగుతున్న డెఫ్లంపిక్స్లో హైదరాబాద్కి చెందిన ధనుష్ శ్రీకాంత్ అద్భుత ప్రదర్శన చేశాడు. 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఈవెంట్ స్వర్ణపతకం సాధించాడు. ఫైనల్స్లో 252.2 పాయిం
హీరోయిన్ అదితి రావు హైదరీ.. తన ఫ్యాన్, ఫ్రముఖ ఫోటోగ్రాఫర్లకు తన నుంచి వచ్చిన ఫేక్ మేజ్లను నమ్మవద్దని ఆమె హెచ్చరించారు. తన పేరు, ఫోలటో వియోగిస్తూ.. ఓ వ్యక్తి ఫోటోగ్రాపర్లను మోసం చేస్తున్న
రాజ్కోట్: భారత పర్యటనలో ఉన్న సౌతాఫ్రికా-ఎ జట్టు, భారత-ఎ జట్టుతో రెండు అనధికారిక టెస్టులు, మూడు అనధికారిక వన్డేల సిరీస్లో తలపడుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇరు జట్ల మధ్య జరిగిన టెస్
అమరావతి: ఆర్థిక సంస్కరణలు దేశ దిశనే మార్చేశాయని ఎపి సిఎం చంద్రబాబు తెలిపారు. మన రాజ్యాంగం కాలపరీక్షకు నిలిచిందని అన్నారు. ఈ సందర్భంగా గుంటూరు జిల్లా మంగళగిరి లో సిఎం మీడియాతో మాట్లాడుత
హైదరాబాద్: నగరంలోని ఎన్టీఆర్ స్టేడియం వద్ద అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఓ ఎలక్ట్రిక్ కారు మంటల్లో పూర్తిగా దగ్ధమైంది. మంటలు వ్యాప్తి చెందడంతో మరో కారు కూడా పాక్షికంగా కాలిపోయింది. భార
టోక్యో వేదికగా జరుగుతున్న డెఫ్లెంపిక్స్లో హైదరాబాద్కు చెందిన షూటర్ ధనుష్ శ్రీకాంత్ అరదగొట్టాడు. 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ పురుషుల విభాగంలో స్వర్ణ పతకం సాధించాడు. సూరత్కు చెందిన మరో షూట
నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్లో వచ్చిన ప్రతీ సినిమా సూపర్ హిట్ అయ్యాయి. ఈ కాంబోలో వచ్చిన చివరి చిత్రం ‘అఖండ’. బాలకృష్ణ డబుల్ రోల్ చేసి ఈ సినిమా బ్లాక్బస్టర్ అయింది. ఇప్ప
అమరావతి: ప్రాథమిక హక్కులకు భంగం కలిగితే కోర్టులను ఆశ్రయించే హక్కు రాజ్యాంగం ఇచ్చిందని సిజెఐ జస్టిస్ బిఆర్ గవాయ్ తెలిపారు. సిజెఐగా తన చివరి కార్యక్రమంలో కూడా అమరావతిలోనే కావడం విశేషం అ
అమరావతి: టిటిడి మాజీ ఎవిఎస్ఒ సతీష్ కుమార్ హత్య కేసును పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు. పోలీస్ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పోలీసులు బృందాలు దర్యాప్తు వేగం పెంచాయి. అనంతపురం జ
హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఫలితాల తర్వాత హిందువుల్లో కసి పెరిగిందని బిజెపి కేంద్రమంత్రి బండి సంజయ్ తెలిపారు. హిందువులు ఓటు బ్యాంకుగా మారాల్సిందేనని అన్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఇతర మతాల
స్థానిక ఎమ్మెల్యే జిల్లా కలెక్టర్ ఎస్సీ కాలనీ సందర్శించాలి గ్రామంలో హెల్త్ సబ్ సెంటర్, వెటర్నరీ సెంటర్ ఏర్పాటు చెయ్యాలమన తెలంగాణ/మోత్కూర్: ముంపునకు గురవుతున్న పాలడుగు ఎస్ సి కాలనీని స
కోల్కతా: ఈడెన్ గార్డెన్లో భారత్-దక్షిణాఫ్రికా మధ్య జరుగుతున్న తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్ మూడో రోజు భారత జట్టు ఏడు ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 10 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. యశ
హైదరాబాద్: కామారెడ్డి జిల్లాలో రోడ్డు ప్రమాదం తప్పింది. బిక్కనూరు మండలం రామేశ్వర్ పల్లి వద్ద అదుపు తప్పి ప్రైవేటు బస్సు బోల్తా పడింది. రోడ్డుపై ఏర్పాటు చేసిన స్పీడ్ నియంత్రణ డ్రమ్ములన
హైదరాబాద్: కార్ఖానా పిఎస్ పరిధిలో నేపాలీ ముఠా చోరీ చేశారు. దాదాపు రూ. 50 లక్షల విలువైన బంగారు నగలు, నగదు అపహరించారు. కార్ఖానాలోని గన్ రాక్ ఎంక్లేవ్ కెప్టెన్ గిరి (76) అనే వ్యక్తి ఇంట్లో పని చే
మన తెలంగాణ/మోత్కూర్: తుంగతుర్తి నియోజకవర్గంలోని మోత్కూర్ మున్సిపాలిటీ పరిధిలో పలు అభివృద్ధి పనులకు కాంగ్రెస్ ఎమ్మెల్యే మందుల సామేల్ ఈనెల 17 న శంకుస్థాపన చేయనున్నారని మున్సిపల్ కమిషనర
మన తెలంగాణ/మోత్కూర్: యాద్రాది భువనగిరి జిల్లా మోత్కూరు మండలం లోని పొడిచేడు గ్రామానికి చెందిన జిట్ట ముత్తమ్మ ఇటీవల మృతి చెందగా శనివారం మృతురాలి కుటుంబాన్ని పేలాపూడి బ్రదర్స్ పరామర్శిం
కోల్కతా: ఈడెన్ గార్డెన్లో భారత్-దక్షిణాఫ్రికా మధ్య జరుగుతున్న తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్ మూడో రోజు సౌతాఫ్రికా 48 ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి 136 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. స
షాద్నగర్: తమ్ముడు ప్రేమ పెళ్లి చేసుకోవడంతో అన్నను దారుణంగా హత్య చేసిన సంఘటన రంగారెడ్డి జిల్లా షాద్నగర్ మండలంలో జరిగింది. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం... ఎల్లంపల్లి గ్రామంలో రాజ
రాయ్ పూర్ : ఛత్తీస్ గఢ్ రాష్ట్రం సుక్మా జిల్లాలో ఎన్ కౌంటర్ జరిగింది. భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు. పలువురు గాయపడినట్లు తెల
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వాన్ని నిలదీసినందుకు ప్రభుత్వ ఉపాధ్యాయుడు సస్పెండ్ అయ్యారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలంలో శ్రీనివాస్ అనే ఉపాధ్యాయుడు ఎస్ జిటి గా విధులు నిర్వహిస్తున్న
అఖిల్, తేజస్విని జంటగా నటిస్తున్న సినిమా ‘రాజు వెడ్స్ రాంబాయి‘. ఈ చిత్రాన్ని ఈటీ వీ విన్ ఒరిజినల్స్ ప్రొడక్షన్ ప్రేక్షకుల ముందు కు తీసుకొస్తోంది. ‘రాజు వెడ్స్ రాంబాయి‘ చిత్రాన్ని డా.నా
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం హిందూపురం వైసిపి కార్యాలయంపై దాడి జరిగింది. వైసిపి కార్యాలయ అద్దాలు, ఫర్నీచర్, వైఎస్సార్ విగ్రహాన్ని టిడిపి కార్యకర్తలు, ఎంఎల్ఎ బాలకృష్ణ అభిమానులు ధ్
తిరుపతి: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు నవంబరు 17 నుండి 25వ తేదీ వరకు అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా టిటిడి హిందూ ధార్మిక ప్రాజెక్టుల ఆ
బాబీ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి చేసిన ‘వాల్తేరు వీరయ్య’ సూపర్ హిట్గా నిలిచిన విషయం తెలిసిందే. ప్రస్తుతం చిరంజీవి వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. అయితే తన బ్లాక్బస్టర్ హ
హైదరాబాద్: జనగామ జిల్లాలోని రఘునాథపల్లి మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నిడిగొండ సమీపంలో లారీని ఆర్ టిసి బస్సు ఢీకొట్టడంతో ఇద్దరు మృతి చెందగా ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత
సూపర్ స్టార్ మహేష్బాబు, దర్శక ధీరుడు రాజమౌళి కాంబినేషన్లో యాక్షన్ అడ్వెంచరస్ మూవీ రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి ‘వారణాసి’అనే టైటిల్ను ఖరారు చేశారు దర్శకుడు రాజమౌళి. హ
విక్రాంత్, చాందినీ చౌదరి జంటగా నటించిన ‘సంతాన ప్రాప్తిరస్తు‘ సినిమా విడుదలై వచ్చి అన్ని వర్గాల ప్రేక్షకుల ఆదరణ పొందుతోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోని అన్ని సెంటర్స్ నుంచి ఈ సినిమాకు
జడేజా మాయాజాలం రెండో ఇన్నింగ్స్లోనూ తేలిపోయిన ప్రొటీస్ కోల్కతా: ఈడెన్ గార్డెన్ టెస్టులో టీమిండియా విజయం వైపు దూసుకెళుతోంది. దక్షిణాప్రికాతో జరుగుతున్న తొలి టెస్ట్లో భారత్ వి
ఇవాళ నాంపల్లిలోని తెలంగాణ మీడియా అకాడమీ ఆడిటోరియంలో సమాచార పౌర సంబంధాల శాఖ, తెలంగాణ మీడియా అకాడమీ సంయుక్త ఆధ్వర్యంలో జాతీయ పత్రికా దినోత్సవం నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య
మన తెలంగాణ/హైదరాబాద్: బిహార్ ఎన్నికల్లో ఓటమి నైరాశ్యంతో ఉన్న కాంగ్రెస్ అధిష్ఠానానికి తెలంగాణలోని జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రె స్ పార్టీ అభ్యర్థి మంచి మెజార్టీతో గెలుపొందడం ఎంత
ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో పత్రికా స్వేచ్ఛను కాపాడటానికి ఏర్పాటయిన ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఒక సంవత్సర కాలంగా పనిచేయడం లేదు. ప్రెస్ కౌన్సిల్ 14వ టర్మ్ (పదవీ కాలం) అక్టోబ
ప్రస్తుతం ప్రపంచంలో ఎక్కువమందిని కలవరపెడుతున్న అంశం జీవనశైలి జబ్బులు. ఒకప్పుడు వృద్ధాప్యంలో వచ్చే బిపి, షుగర్, గుండెజబ్బులు వంటివి ఇప్పుడు వయసుతో నిమిత్తం లేకుండా ఎక్కువ మందిని భయపెడ
మన తెలంగాణ/హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో బిఆర్ఎస్ పార్టీ ఓటమి తర్వాత పార్టీ అధినేత కెసిఆర్ను, వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ కలిశారు. శనివారం ఎర్రవెళ్లిలోని కెసిఆర్ నివాసానికి వ
