అంకారా: టర్కీ, సిరియాలో సోమవారం ఉదయం భారీ భూకంపం సంభవించింది. ఈ భూకంపంలో వంద మంది మృతి చెందారు. టర్కీ, సిరియాలో 7.8 తీవ్రతతో భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి. భవనాలు కూలి సిరియాలో 42 మంది, టర్కీల
హైదరాబాద్: తెలంగాణ మోడల్ను దేశం కోరుకుంటుందని ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు తెలిపారు. జూబ్లీహిల్స్ వెంకటేశ్వర స్వామి ఆలయంలో హరీష్ రావు ప్రత్యేక పూజలు చేసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడ
హైదరాబాద్: ఉదయం 10.30 గంటల తెలంగాణ బడ్జెట్ను అసెంబ్లీలో ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు ప్రవేశపెట్టనున్నారు. మంత్రి ప్రశాంత్ రెడ్డి మండలిలో బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. దాదాపుగా రూ.3 లక్
గిరిజన నేపథ్యంలో సాగే ఓ భిన్నమైన రాజకీయ ప్రేమ కథే ‘సిరిమల్లె పువ్వా’. షకీరా మూవీస్ పతాకంపై శ్రీకర్ కృష్ణ, శ్రావణి ని క్కీ, అజయ్ ఘోష్, జయ నాయుడు, అమ్మ రమేష్, షఫీ క్వాద్రి నటీ నటులుగా గౌతమ్ మై
సంతోష్ శోభన్, గౌరి జి.కిషన్ హీరోహీరోయిన్గా నటిస్తోన్న చిత్రం ‘శ్రీదేవి శోభన్బాబు’. ప్రశాంత్ కుమార్ దిమ్మల దర్శకత్వంలో గోల్ బాక్స్ ఎంటర్టైన్మెంట్ బ్యాన్పై ఈ చిత్రానన్ని సుస్మిత కొణ
సూపర్ స్టార్ మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమా తెలిసిందే. జనవరిలో ప్రారంభమైన షూటింగ్లో మహేశ్బాబు పాల్గొంటున్నారు. కొన్ని కీలక సన్నివేశాలని త్రివిక్రమ్ త
మన తెలంగాణ/హైదరాబాద్/నిర్మల్/భైంసా: దేశాన్ని నడపడంలో ఒక గొప్ప మార్పు అనివార్యమైందని బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, తెలంగాణ ము ఖ్యమంత్రి కె. చంద్రశేఖర్రావు అన్నారు. ఆ మార్పులు తీసుకురావడ
మన తెలంగాణ/హైదరాబాద్ : గురు గోవింద్ సింగ్ మహాభినిష్క్రమణంతో నిర్మితమైన సిక్కుల పవిత్ర పుణ్యక్షేత్రం గురుద్వారాను సిఎం కెసిఆర్ సందర్శించారు. సభాస్థలికి చేరుకున్న కెసిఆర్ నాందేడ్ సభా వ
మన తెలంగాణ/హైదరాబాద్ : రానున్న ఆర్థ్ధిక సంవత్సరం (2023-24) కోసం రూపొందించిన వార్షిక బడ్జెట్కు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఆదివారం ప్రగతిభవన్లో ఉదయం 10.30 గంటలకు ముఖ్యమంత్రి కె. చంద్ర
వాషింగ్టన్ : తమ దేశ గగనతలంలో, అణు కేంద్రంపై సంచరిస్తూ ఉన్న చైనా స్పై బెలూన్ను అమెరికా సైన్యం ఆదివారం కూల్చివేసింది. అట్లాంటిక్ సముద్రంపై ఇది ఉన్న దశలో అత్యంత చాకచక్యంగా చేపట్టిన ఆపరేష
మన తెలంగాణ/హైదరాబాద్ : హైదరాబాద్ పేలుళ్ల కుట్ర కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసు నేషనల్ ఇన్విస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఎ)కి బదిలీ అయింది. పేలుళ్ల కుట్రపై కేంద్ర హోంశాఖ ఆదేశాలతో ఎన
జగిత్యాల: కారు అదుపు తప్పి ఎస్సారెస్పీ కెనాల్ లో పడడం తో యువకుడు మృతి చెందిన సంఘటన జగిత్యాల పట్టణ శివారు ప్రాంతం ధరూర్ క్యాంపు సమీపంలో చోటు చేసుకుంది. వివరాలలోకి వెళితే పోలీసులు తెలిపి
హైదరాబాద్ ః తెలంగాణలో పేదలకు ఎన్ని ఇండ్లను నిర్మించి ఇచ్చారో సమాధానం చెప్పాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ డిమాండ్ చేశారు. మహారాష్ట్రాలో పేదలకు ఆవాస్ య
హైదరాబాద్ : ఈ నెలాఖరున తెలంగాణ శాసనసభ రద్దు కాబోతుందని నల్గొండ ఎంపి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. తెలంగాణలో రాష్ట్రపతి పాలన రాబోతుందన్నారు. ఆదివారం నాడు ఆయన మీడియాతో మాట్లాడారు . వచ్చే
బీజాపూర్ : ఛత్తీస్గఢ్ లోని బీజాపూర్ జిల్లాకు చెందిన ఉసూరు బీజేపీ మండల అధ్యక్షుడు నీలకంఠ కక్కెంను ఆదివారం నక్సల్స్ కిరాతకంగా హత్య చేశారు. కుటుంబ సభ్యులు చూస్తుండగానే వారి ముందే గొడ్డల
చెన్నై : ప్రముఖ గాయని వాణీజయరాం పోస్టుమార్టం నివేదిక విడుదల అయింది. నివాసంలో ఒంటరిగా ఉంటున్న వాణీజయరాం రెండు అడుగుల ఎతైన పాత టేబుల్ పై నుంచి కిందపడిన క్రమంలో నుదుటికి బలమైన గాయాలు అయిన
రేవా: ఓ 16 ఏళ్ల బాలుడు 58 మహిళపై అత్యాచారం చేసి, ఆ తర్వాత ఆమెను సుత్తితో తీవ్రంగా కొట్టి దారుణంగా హత్య చేసిన ఉదంతం మధ్యప్రదేశ్లోని రేవా జిల్లాలో వెలుగు చూసింది. రెండేళ్ల క్రితం ఆ బాలుడు మొబ
ఘట్కేసర్ ః ఓ గుర్తు తెలియని వ్యక్తి అపస్మారక స్థితిలో మరణించిన సంఘటన ఘట్కేసర్ పోలీసు స్టేషన్ పరిధిలోని అన్నోజిగూడ బస్సు స్టాప్లో ఆదివారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్
విద్యుత్ సంస్థలు నష్టాలను సమీక్షించుకోవాలి : తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ మన తెలంగాణ / హైదరాబాద్ : అడిషనల్ కన్సంప్షన్ డిపాసిట్ (ఏసీడీ) పేరుతో వినియోగదారుల నుండి విద్యుత్ పంపిణీ సంస్థలు
వీరుస్త లైఫ్ స్పేసేస్ సిఈఓ వైగండ్ల వెంకటేశ్వర్లు మనతెలంగాణ/హైదరాబాద్: అద్భుతమైన ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదించేందుకు ప్రకృతి ప్రేమికుల డ్రీమ్ హోమ్ కోసమే వీర్తుస గ్రీన్ విండ్స్ ప్రా
మన తెలంగాణ/చర్ల: మావోయిస్టులు అమర్చిన మందుతపాతరను పోలీసులు గుర్తించి నిర్వీర్యం చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలను చర్ల సిఐ అశోక్ వెల్లడించారు. సాధారణ తనిఖీల్లో భాగంగా చర్ల పోలీసులు, స
గౌహతి: అసోం రాష్ట్రంలో బాల్య వివాహాలపై అక్కడి పోలీసులు మూడో రోజు కూడా దాడులు నిర్వహించారు. ఇప్పటికీ మూడు రోజుల్లో అంటే ఆదివారం నాటికి 2278 మందిని అరెస్టు చేశారు. రాష్ట్రంలో దాదాపు 4074 ఎఫ్ఐ
హైదరాబాద్: టీమిండియా మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీ తన భార్య దాడి చేయడంతో ఆమె అతడిపై పోలీసులు ఫిర్యాదు చేసింది. పోలీసులు కాంబ్లీపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. కాంబ్లీ మద్య
క్వెట్టా: పాకిస్థాన్ మరోసారి భారీ బాంబు పేలుడు సంభవించింది. బలూచిస్తాన్ ప్రావిన్స్ లోని క్వెట్టాలో నేడు పేలుడు సంభవించగా.. పలువురు గాయపడినట్లుగా తెలుస్తోంది. ఎఫ్ సి ముస్సా చెక్ పాయింట్
గయా: బీహార్లోని గయాలో కుల ధృవీకరణకు విచిత్ర దరఖాస్తు వచ్చింది. టామీ అనే శునకానికి కుల ధృవీకరణ కోసం దరఖాస్తు చేశారు. అంతేకాదు…ఆ కుక్కకి ఆధార్ కార్డు కూడా ఉందండోయ్. దానిని కూడా జతచేశారు.
నాందేడ్: దేశంలో చాలా వస్తువులు చైనా నుంచే దిగుమతి చేసుకుంటున్నామని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు తెలిపారు. నాందేడ్లో జరిగిన బిఆర్ఎస్ సభలో కెసిఆర్ ప్రసంగించారు. మేక్ ఇన్ ఇండియా… జోక
హైదరాబాద్: నటుడు, ఎంఎల్ఎ బాలకృష్ణ వ్యాఖ్యలపై నర్సుల సంక్షేమ సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. అన్స్టాపబుల్ షోలో నర్సులను ఉద్దేశిస్తూ బాలయ్య అనుచిత వ్యాఖ్యలపై మండిపడ్డారు. బాలకృష్ణ వ్యాఖ
అమరావతి: టిడిపి అధినేత, ప్రతిపక్షనేత చంద్రబాబునాయుడు పచ్చి అబద్ధాల కోరు అని మంత్రి పెద్ది రెడ్డి మండిపడ్డారు. చంద్రబాబు నోటి వెంట ఏనాడు నిజాలు రాలేదన్నారు. ప్రభుత్వాన్ని విమర్శించడమే
హైదరాబాద్: ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు నాందేడ్కు బయల్దేరారు. నాందేడ్ సిఎం కెసిఆర్ బిఆర్ఎస్ సభ నిర్వహించనున్నారు. మహారాష్ట్ర ముఖ్యనేతలు కెసిఆర్ సమక్షంలో బిఆర్ఎస్లో చేరనున్నార
బీజింగ్: అట్లాంటిక్ తీరంలో శనివారం అమెరికాకు చెందిన పెంటగాన్ చైనా గూఢచర్య బెలూన్ను కూల్చేసింది. దీనిని అమెరికా పాలకవర్గం హర్సించింది. కానీ చైనా మాత్రం ఆగ్రహాన్ని, అసంతృప్తిని వెల్లడ
సిద్దిపేట: కొమురవెల్లి మల్లన్న బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. మూడో వారం కూడా ఉత్సవాలు కొనసాగుతున్నాయి. మల్లన్న దర్శనానికి క్యూలైన్ లో పెద్దఎత్తున్న భక్తులు బారులు తీరారు. ఆలయ
ఇస్లామాబాద్: కార్గిల్ చొరబాటుకు ప్రదాన కారకుడు, పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు పర్వేష్ ముషారఫ్ కన్నుమాశాడు. ఈ విషయాన్ని ముషారఫ్ కుటుంబ సభ్యులు వెల్లడించారు. 1999లో సవాజ్ షరీఫ్ సర్కార్ పై ఆర్
హైదరాబాద్: ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అధ్యక్షతన కేబినేట్ సమావేశం ప్రారంభమైంది. రేపు(సోమవారం) రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టనున్న
పెర్త్ : బిగ్బాష్ లీగ్ 2023 ఛాంపియన్గా పెర్త్ స్కార్చర్స్ జట్టు అవతరించింది. పెర్త్ వేదికగా జరిగిన బ్రిస్బేన్హీట్పై 5వికెట్ల తేడాతో విజయం సాధించి ఐదోసారి టైటిల్ను కైవసం చేసుకుంది. క
న్యూఢిల్లీ: లెజెండ్రీ అథ్లెట్, భారత ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షురాలు పిటి ఉష శనవారం మీడియా ఎదుట కన్నీరు పెట్టుకున్నారు. కోజీకోడ్లో ఉన్న ఆమె అకాడమీలో అక్రమ కట్టడాలు, అకాడమీలో గుర్తుతె
హీరో నందమూరి కళ్యాణ్రామ్ త్రిపాత్రిభినయంలో నటించిన చిత్రం ‘అమిగోస్’. రాజేంద్ర రెడ్డి దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్పై నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్
అదానీ గ్రూప్ తన ఖాతాల్లో, షేర్లలో భారీగా అవకతవకలకు పాల్పడుతోందంటూ అమెరికాకు చెందిన పెట్టుబడుల పరిశోధనా సంస్థ హిండెన్బర్గ్ గత నెలలో విడుదల చేసిన నివేదిక భారత ఆర్ధిక వ్యవస్థను ఓ కుదుప
తెలంగాణలో కెసిఆర్ది కుటుంబ పాలన అంటూ విపక్షాలు చేస్తున్న విమర్శలపై మంత్రి కెటిఆర్ ఘాటుగా స్పందించారు. 4కోట్ల మంది రాష్ట్ర ప్రజలు కెసిఆర్ కుటుంబ సభ్యులేనని స్పష్టం చేశారు. గవర్నర్ ప్ర
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రలో ఎంసెట్లో ఈసారి కూడా ఇంటర్మీడియట్ మార్కులకు వెయిటేజ్పై రెండు మూడు రోజుల్లో నిర్ణయం వెలువడే అవకాశం ఉంది. ఎంసెట్ సహా ఇతర ప్రవేశ పరీక్షల షెడ్యూల్ను త్వర
మన తెలంగాణ/హైదరాబాద్/నిర్మల్ ప్రతినిధి/ భైంసా : నాందేడ్ సభకు సర్వం సిద్ధమైంది. టిఆర్ఎస్ బిఆర్ఎస్గా రూపాంతరం చెందిన తర్వాత జాతీయస్థాయిలో జరుగుతున్న తొలి సభ కావడంతో పార్టీ శ్రేణులు అత
మన తెలంగాణ/హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీ సీ నియర్ల సమావేశంలో వాడీ వేడీగా చర్చ సాగింది. హత్ సే హత్ సే జోడో అభియాన్ కార్యక్రమానికి రేవంత్ రెడ్డి తలపెట్టిన పాదయాత్రకు తేడా ఉందని కాంగ్రెస్ పా
న్యూఢిల్లీ : దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టుకు శనివారం కొత్తగా ఐదుగురు న్యాయమూర్తులు నియమితులు అయ్యారు. వీరిలో ఒక్కరు పులిగోరు వెంకట సంజయ్ కుమార్ (పివి సంజయ్కుమార్) తెలంగాణ వ
నాగ్పూర్ : పతన షేర్లతో , పెట్టుబడుల వివాదాలతో ఉన్న అదానీకి రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ మద్దతు ప్రకటించింది. సంఘ్ అధికారిక పత్రిక ఆర్గనైజర్లో సంబంధిత విషయంపై ఆర్ఎస్ఎస్ శనివారం స్పంది
మన తెలంగాణ, హైదరాబాద్ : శ్రీకాకుళం జిల్లా అముదాలవలసలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు ఉపాధి హామీ కూలీలు దుర్మరణం పాలయ్యారు. శనివారం అముదాలవలస పాలకొండ రోడ్డుపై మందాడ గ్రామంలో రోడ్డు
గోదావరిఖని: సింగరేణి ఆర్జీ 3 పరిధిలోని ఓసిపి 1 సిహెచ్పిలో సర్ఫేస్ ఫీడర్ వెల్డర్ ట్రైనీ బట్టి బైనాథ్ కుమార్ ఫైర్ ఫీడర్ బ్రేకర్ పనులు నిర్వహించుకొని వెళ్తున్న క్రమంలో ఎక్స్నెంబర్ బ్లాస
కే విశ్వనాథ్ నివాసంలో ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించిన సినీ నటి, ఏపీ మంత్రి రోజా అనంతరం మీడియాతో మాట్లాడారు. విశ్వనాథ్ గారు లేరు అని ఊహించుకోవడమే కష్టంగా ఉంది, ఈ రోజు ఆయన భార్య, కుటుంబ సభ
న్యూఢిల్లీ: కేంద్రం కొత్తగా తీసుకువచ్చిన అగ్నిపథ్ పథకం కింద నిర్వహిస్తున్న అగ్నివీరుల రిక్రూట్మెంట్ ప్రక్రియలో ఆర్మీ కీలక మార్పు చేసింది. ఆర్మీలో చేరాలనుకునే వారికి తొలుత కామన్ ఎంట
హైదరాబాద్ : హైదరాబాద్లోని సరూర్నగర్ స్టేడియంలో నిర్వహిస్తున్న మెగా జాబ్ మేళాను దివ్యాంగులు సద్వినియోగం చేసుకోవాలని వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ డా.కె. వాసుదేవ రెడ్డి పిలుపునిచ్చ
సిటిబ్యూరోః వాట్సాప్లో యువతుల ఫొటోలు పంపిస్తూ వ్యభిచారం నిర్వహిస్తున్న ఇద్దరిని సైబరాబాద్ యాంటి హ్యుమన్ ట్రాఫికింగ్ పోలీసులు శనివారం అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రెండు మొబైల్ ఫో
సంగారెడ్డిః సెల్ ఫోన్ దుకాణం షట్టర్ పగలగొట్టి 31సెల్ఫోన్లను దొంగిలించిన ఐదుగురిని సంగారెడ్డి పట్టణ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. శనివారం సంగారెడ్డి పట్టణ పోలీస్ స్టేష
సిద్దిపేట: గ్లోబల్ పీస్ యూనివర్సిటీ నుంచి కూచిపూడి రంగానికి హాట్ పామ్లో డాక్టరేట్ను భవానికి అందజేశారు. కూచిపూడి రంగంలో ఉత్తీర్ణత సాధించినందుకు వేలాది మందికి స్టూడెంట్స్ను తయారు, వ
ముంబై: గుజరాత్కు చెందిన టీనేజ్ అమ్మాయికి పుట్టుకతోనే ఓ చేయి సరిగాలేదు(కాంజెనిటల్ హ్యాండ్ అప్లాసియా). ఇప్పుడామెకు సర్జరీ ద్వారా కొత్త చేయి పెట్టారు. ముంబై గ్లోబల్ హాస్పిటల్లో సర్జరీక
నిమోనియా తగ్గాలని అమానుషం… పాప మృతి భోపాల్ : సాంకేతికత ఎంతో అభివృద్ధి చెందుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో కొందరు మూఢ నమ్మకాల నుంచి బయటపడలేక పోతున్నారు. నాటు వైద్యం చేయించుకుంటూ ప్రాణాల
చెన్నై: ప్రముఖ గాయని, పద్మభూషణ్ గ్రహీత వాణి జైరాం శనివారం చెన్నైలోని తన నివాసంలో కన్నుమూశారు. ఆమె వయసు 78 సంవత్సరాలు. ఈ ఏడాది గణతంత్ర దినోత్సవం సందర్భంగా వాణి జయరాంకు కేంద్ర ప్రభుత్వం పదభ
న్యూఢిల్లీ: అదానీ గ్రూపు కంపెనీల అక్రమాలపై మిండెన్బర్గ్ నివేదిక నివేదిక వెల్లడైన నేపథ్యంలో 2020లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పోస్ట్ చేసిన పాత ట్వీట్ను కాంగ్రెస్ పార్టీ శనివారం మర
డిఫరెంట్ చిత్రాలు, విలక్షణమైన పాత్రల్లో నటిస్తూ తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న నందమూరి కళ్యాణ్ రామ్ త్రిపాత్రిభినయంలో నటించిన చిత్రం ‘అమిగోస్’. రాజేంద్
టాలీవుడ్ ఇండస్ట్రీలో వరస విషాదాలు నెలకొంటున్నాయి. శుక్రవారం సినీ దిగ్గజం కె. విశ్వనాథ్, సీనియర్ దర్శకుడు సాగార్ మరణవార్తలు మరవకమందే మరో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ సీనియర్ నిర్మాత ఆర
హైదరాబాద్: కేంద్రం యాదాద్రి పవర్ ప్రాజెక్టును అడ్డుకునే ప్రయత్నం చేస్తుందని మంత్రి కెటిఆర్ పేర్కొన్నారు. పిఎఫ్ సి, ఆర్ఇసి లకు ఫోన్ చేసి రుణాలు ఇవ్వద్దని బెదిరిస్తున్నారని కెటిఆర్ మండ
ఆరో అంతస్తు నుంచి కింద పడి ఓ విద్యార్థి మృతి చెందిన షాకింగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ఘటన రాజస్థాన్, కోటా నగరంలో ఉన్న ఓ హాస్టల్ లో చోటుచేసుకుంది. సదరు విద్యార్థి చెప్పులు వ
ముంబై: అమెరికాకు చెందిన హిండెన్బర్గ్ రీసెర్చ్ సంస్థ అదానీ గ్రూప్ స్టాక్మార్కెట్ అవకతవకలకు పాల్పడింది, వారి షేర్ల విలువను కృత్రిమంగా 80 శాతం రెట్టింపు చేసి చూపారని పేర్కొన్న తర్వాత అద
న్యూఢిల్లీ: దేశ రాజధానిలోని ఇంటెలిజెన్స్ బ్యూరో డైరెక్టర్ నివాసం సమీపంలో ఉన్న భద్రతా పోస్టు వద్ద ఒక సిఆర్పిఎఫ్ అసిస్టెంట్, సబ్ ఇన్స్పెక్టర్ తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డ
న్యూస్డెస్క్: మణిపూర్ రాజధాని ఇంఫాల్లో శనివారం నటి సన్నీ లియోన్ ఏర్పాటు చేసిన ఫ్యాషన్ షో వేదిక సమీపంలో ఒక భారీ పేలుడు సంభవించింది. సన్నీ లియోన్ ఆదివారం ఈ ఈవెంట్లో పాల్గొనాల్సి ఉందని
మహిళా ఉద్యోగినిపై ఓ అధికారి వేధింపులకు పాల్పడిన ఘటన జిహెచ్ఎంసిలో చోటుచేసుకుంది. ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ ఆర్ మోహన్ సింగ్ తనను వేధిస్తున్నాడని ఆరోపిస్తూ బాధిత మహిళా ఉద్యోగిని జిహెచ్ఎం
ఇంఫాల్: మణిపూర్లో భూకంపం సంభవించింది. శనివారం ఉదయం 6.14 గంటలకు ఉఖ్రుల్లో భూ ప్రకంపనలు సంభవించడంతో భయాందోళనకు గురైన ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. భూ ప్రకంపనలతో రిక్టర్ స్కేల
హైదరాబాద్: మహారాష్ట్రలోని నాందేడ్లలో ఈ నెల 5న బిఆర్ఎస్ పార్టీ భారీ బహిరంగ సభ నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో సభ ఏర్పాట్లను శుక్రవారం రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి పరి
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్లో 3,185 మంది చిన్నారులు అదృశ్యమయ్యారని కేంద్ర శిశుసంక్షేమ, మహిళాశాఖ మంత్రి స్మృతి ఇరానీ తెలిపారు. లోక్సభలో ఒక ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. 2020 జనవరి 1 నుం
న్యూఢిల్లీ: భారత జట్టు 2007 టి20 ప్రపంచకప్ హీరో జోగిందర్శర్మ క్రికెట్కు వీడ్కోలు పలుకుతున్నట్లు ప్రకటించారు. మీడియం పేసర్ జోగిందర్ పాక్తో జరిగిన ఫైనల్లో చివరి ఓవర్లో విజృంభించి భారత జ
హైదరాబాద్ : సంక్షేమం- అభివృ ద్ధి జోడు గుర్రాలుగా రాష్ట్రం ప్రగతి పథంలో పయనిస్తుందని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పేర్కొ న్నారు. రాష్ట్ర ప్రభుత్వం సాధిస్తున్న సమ్మిళిత సమగ్రాభివృద్ధి యా
న్యూఢిల్లీ: అధికార ఎన్డియే ప్రభుత్వంపై వ్యూహాత్మక దాడి చేసేందుకు శుక్రవారం సుమారు 16 ప్రతిపక్ష పార్టీలు భేటీ అయ్యాయి. అదానీ స్టాక్ కలకలంపై పార్లమెంటులో వెంటనే చర్చించాలని విపక్ష పార్
రాష్ట్ర ప్రభుత్వానికి వేల కోట్ల రూపాయల మేరకు కుచ్చుటోపి పెట్టే ఈ మొత్తం తతంగం వెనుక రైస్ మాఫియా కీలకపాత్ర వహిస్తున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రస్థాయిలో మిల్లర్ల సంఘం ముసుగులో కొందరు మి
కరాచీ: పాకిస్థాన్ స్టార్ పేసర్ షాహిన్ అఫ్రిది వివాహం శుక్రవారం మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది కుమార్తె అన్షాతో ఘనంగా జరిగింది. పాక్ కెప్టెన్ బాబర్తోపాటు క్రికెటర్లు వీరి వివాహానికి హా
న్యూఢిల్లీ : పార్టీ వ్యతిరేక కార్యకలాపాల కారణంగా క్రమశిక్షణా చర్యల్లో భాగంగా పంజాబ్లోని పాటియాలా ఎంపి ప్రణీత్ కౌర్ను కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేసింది. ఈ మేరకు పార్టీ క్రమశిక్షణా స
న్యూఢిల్లీ: దేశంలో విమాన ప్రయాణికుల మజిలీలు మారుతున్నాయి. పాట్నాకు వెళ్లాల్సిన విమాన ప్రయాణికుడు ఒకరు రాజస్థాన్లోని ఉదయ్పూర్లో దిగాల్సి వచ్చింది. ఈ తికమకల ప్రయాణ సౌకర్యాన్ని ఇండి
తిప్పర్తి ః పది రోజుల క్రితం అదృశ్యమైన వ్యక్తి శవం మై తేలాడు ఈ సంఘటన శుక్రవారం రోజు తిప్పర్తి మండలంలో చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మండల పరిధిలోని గడ్డి కొ
హైదరాబాద్: తీవ్ర అస్వస్థతతో బెంగళూరు నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నటుడు నందమూరి తారకరత్నకు మెరుగైన చికిత్స కోసం విదేశాలకు తీసుకెళ్ళాలనే ఆలోచనలో ఆయన కుటుంబ సభ్యులు ఉన
హైదరాబాద్: సిఎం కెసిఆర్కు పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. ఆ లేఖలో ప్రజలకు ప్రభుత్వం ఇచ్చిన హామీలు, బడ్జెట్ లో నిధుల కేటాయింపు గురించి ప్రస్తావించారు. రైతులకు రూ.లక్ష
న్యూఢిల్లీ:భారీగా పతనమవుతున్న దానీ గ్రూపు షేర్ల ఎఫెక్ట్ రెండో రోజు కూడా పార్లమెంటుపై పడింది. దీంతో ఉభయసభల కార్యకలాపాలు స్తంభించాయి. అదానీ గ్రూపు తన షేర్లలో అవకతవకలకు పాల్పడుతోందని పర
రాజపేట: ప్రేమించిన వ్యక్తి దక్కలేదని యువతి ఆత్మహత్య చేసుకున్న సంఘటన రాజపేట మండలం పాముకుంట గ్రామంలోో చోటు చేసుకుంది. వివరాలలోకి వెళితే.. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 20 సంవత్సరాల యువ
హైదరాబాద్ : ప్రభుత్వం రాసిచ్చింది చదివిన గవర్నర్ బడ్జెట్ ప్రసంగంలో ముఖ్యమైన ధరణి ప్రస్తావన లేదని బిజెపి ఎంఎల్ఎ ఈటల రాజేందర్ అన్నారు. దేశంలోనే భూ ప్రక్షాళన పేరుతో ధరణి అని హడాహుడి చేసి
హైదరాబాద్ : శ్రీశైలంలో జరిగే మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలతో పాటు వచ్చే నెల ఉగాది వేడుకల వేళ రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు వాహనాలు అటవీ మార్గం మీదుగా ప్రయాణించడానికి ఆంధ్రప్రదేశ్ అట
గవర్నర్పై కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు హైదరాబాద్ : గవర్నర్ తమిళిసై సౌందర్రాజన్ ప్రసంగంపై కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం అసెం
మహబూబాబాద్ : ముఖ్యమంత్రి కెసిఆర్ పై వైఎస్ షర్మిల చేసిన వ్యాఖ్యలపై మహబూబాబాద్ ఎంపి మాలోత్ కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. పితృసమానులైన కేసీఆర్ పైన నువ్వు వాడుతున్న బాష ఏంటి..! అని ప్రశ్నించార
ముంబై: దేశీయ స్టాక్మార్కెట్లు చక్కటి నియంత్రణలో ఉన్నాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీపై వివాదం వద్దని ఆమె అన్నారు. దానివల్ల మదుపరుల వ
గతేడాది ‘డీజే టిల్లు’, ‘భీమ్లా నాయక్’ వంటి చిత్రాలతో ఘన విజయాలను అందుకున్న ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ ఈ ఏడాదిని కూడా అంతే ఘనంగా ప్రారంభించబోతోంది. సితార ఎంటర్టైన్మెం
పాన్ ఇండియా స్టార్ దుల్కర్ సల్మాన్ సినీ పరిశ్రమలో విజయవంతంగా 11 సంవత్సరాలను పూర్తి చేసుకున్న సందర్భంలో దుల్కర్ సల్మాన్ పాన్ ఇండియా మూవీ ‘కింగ్ ఆఫ్ కొత్త’ 2023 ఓనం రోజున ప్రేక్షకుల ముందుకు
హైదరాబాద్: నగరంలోని లంగర్హౌస్ లో దారుణం చోటుచేసుకుంది. ఓ భర్త కట్టుకున్న భార్యను కిరాతకంగా హత్య చేశాడు. పోలీసుల కథనం ప్రకారం… మహమ్మద్ యూసుఫ్ కు కరీనా బేగంతో ఏడు సంవత్సరాల క్రితం వివాహ
హైదరాబాద్: గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రసంగానికి ముందు అసెంబ్లీలో ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. బిజెపి ఎంఎల్ఎలు ఈటెల రాజేందర్, రఘునందన్, రాజాసింగ్ వద్దకు వచ్చి కెటిఆర్ మాట్లాడా
కొన్నివేల సంవత్సరాల నుంచి సముద్రంలో జీవిస్తున్న షార్క్ చేపలు ప్లాస్టిక్ వ్యర్థాల ఊబిలో చిక్కుకుని అంతరించిపోతున్నాయి. ప్లాస్టిక్ కాలుష్యంతోపాటు వేటగాళ్ల బెడద వాటి పాలిట ప్రాణాంతకమ
హైదరాబాద్: ప్రధాని నరేంద్ర మోడీపై మంత్రి కెటిఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. టైమ్స్ ఆఫ్ ఇండియాలో వచ్చిన కార్టూన్ కెటిఆర్ ట్వీట్ చేశారు. బడ్జెట్లో మాటలు, అంకెల గారడీ తప్ప ఏమీ లేదన్నారు. నిన్న
ఢిల్లీ: అదానీ కంపెనీ అవకతవకలతో ఎల్ఐసి, పేదలపై పెనుబారం పడుతుందని ఎంపి నామా నాగేశ్వర్ రావు తెలిపారు. పార్లమెంట్ ఆవరణంలో నామా మీడియాతో మాట్లాడారు. మోడీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే జె