తెలంగాణ కుంభమేళాగా పిలుచుకొనే మేడారం జాతరకు సంబంధించి ఆదివాసీ గిరిజన సంస్కృతీ సంప్రదాయాలకు అనుగుణంగా సమ్మక్క సారలమ్మ గద్దెల ఆధునీకరణ, భక్తులకు సౌకర్యాలు వంటి ప్రాధాన్యతా అంశాలతో కూ
శంషాబాద్ విమానాశ్రయంలో భారీగా బంగారాన్ని డిఆర్ఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వివరాల్లోకి వెళితే.. కువైట్ నుండి వచ్చిన ఒ ప్రయాణికుడు ఐరన్బాక్స్లలో బంగారం తరలిస్తూ అగష్టు 22వ తేద
హైదరాబాద్ అంటే కేవలం జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, హైటెక్ సిటీ మాత్రమే కాదు, నిజమైన హైదరాబాద్ బస్తీల్లో ఉందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి చెప్పారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమే
రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి శుక్రవారం ఛత్తీస్ఘడ్ పర్యటనకు వెళ్తున్నారు. సమ్మక్క సారాలమ్మ ప్రాజెక్టు ముంపు అంశంపై ఛత్తీస్ఘడ్ ఇరిగేషన్ మంత్రితో మంత్రి ఉత్
తార్నాక పరిధిలో ముగ్గురు మహిళలు జట్టుగా మారి..అర్ధరాత్రి లిఫ్ట్ కావాలంటూ ద్విచక్ర వాహనదారులకు మస్కా కొట్టి వారి వద్ద విలువైన వస్తువులు చోరీ చేసి మాయమవుతున్నట్టు పోలీసులు గుర్తించారు.
ఉత్తరాఖండ్ను గురువారం మరోసారి వరద బీభత్సం దెబ్బతీసింది. ఉత్తరాఖండ్లోని ఛమోలీ జిల్లాలోని గోపేశ్వర్ ప్రాంతంలో భారీ కుండపోత వర్షాలు తరువాత కొండచరియలు విరిగిపడటం, ఆకస్మిక వరదలతో ఓ వ్య
వర్షాలు సృష్టించిన బీభత్స పరిస్థితి కారణంగా వీధుల్లో వరద ప్రవాహం తీవ్రతకు మాంగార్బస్తీలో నాలుగు రోజుల క్రితం ఇంటి ఎదుట మంచం తీస్తున్న క్రమంలో మామ, అల్లుడు రామ్, ఆర్జున్లు కాలు జారి ప
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురువారం సాయంత్రం ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. నేడు ఢిల్లీలో జరగబోయే ఇన్వెస్టర్స్ సమావేశంలో సిఎం రేవంత్రెడ్డి పాల్గొననున్నారు. శుక్రవారం ఉదయం 11 గంటలకు – తాజ
ఆన్లైన్లో పెట్టుబడి పెడితే అధిక లాభాలు అర్జించవచ్చని ఆశ కల్పించి రూ. 4.87 కోట్ల రూపాయలను కాజేసిన ఘటనలో టిజిసిఎస్బి (తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో) నలుగురిని అరెస్ట్ చేసింది. దీనికి స
సుప్రీంకోర్టు స్టే ఉండగానే కర్ణాటక ప్రభుత్వం ఆల్మట్టి ప్రాజెక్టు ఎత్తు పెంచేందుకు ప్రయత్నిస్తోందని మాజీ ఎంపి బోయినపల్లి వినోద్ కుమార్ ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణ భవన్లో గురువార
ఎటువంటి అంచనాలు లేకుండా విడుదలై.. సంచలనం సృష్టించింది ‘మహావతార్ నరసింహా’ (Mahavatar Narsimha). యానిమేషన్ సినిమా అయినప్పటకీ.. ఈ సినిమా అందరికి తెగ నచ్చేసింది. నరసింహా అవతారం కథ ఆధారంగా తెరకెక్కిన ఈ సి
అబుదాబీ: ఆసియాకప్-2025లో మరో ఆసక్తికర మ్యాచ్ కొద్దిసేపట్లో ప్రారంభం కానుంది. గ్రూప్ బిలో శ్రీలంక జట్టుతో ఆఫ్ఘానిస్థాన్ తలపడుతోంది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి అఫ్ఘాన్ (Afghanistan) జట్టు తొలుత బ్యాటి
తొమ్మిది సంఘటనల్లో కావలసిన మహిళా నక్సలైట్ ఛత్తీస్గఢ్లోని సుక్మా జిల్లాలో గురువారం ఎన్కౌంటర్లో హతమైంది. ఆమెపై రూ. 5 లక్షల రివార్డు ఉందని పోలీసులు తెలిపారు. గడిరాస్ పోలీస్ స్టేషన్ పర
కేంద్ర ఎన్నికల సంఘంపై లోక్ సభలో ప్రతిపక్షనేత, కాంగ్రెస్ అగ్రనాయకుడు రాహుల్ గాంధీ తీవ్ర ఆరోపణలు చేశారు. 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో కర్ణాటకలో కాంగ్రెస్ గెలిచేందుకు పుష్కలంగా అవకాశం ఉన్న
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బచ్చా గాడిని పెట్టి గెలిపిస్తానని కెటిఆర్కు మంత్రి పొంగలేటి సవాల్ విసిరారు. బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ఇష్టం వచ్చినట్టుగా కాంగ్రెస్పై మాట్ల
మంత్రివర్గంలో స్థానం కల్పించినందుకు ప్రభుత్వానికి, సిఎం రేవంత్ రెడ్డికి వ్యతిరేకమంటూ జరుగుతున్న ప్రచారాన్ని నమ్మవద్దని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పేర్కొన్నార
మలయాళం సూపర్స్టార్ మోహల్లాల్కు(Mohanlal) దక్షిణాది రాష్ట్రాల్లో పెద్ద ఎత్తు ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆయన సినిమా వస్తుందంటే చాలు.. మలయాళం ఇండస్ట్రీ మాత్రమే కాదు.. తెలుగు, తమిళ, కన్నడ అభిమానులు
వెస్టిండీస్ (West Indies) జట్టు త్వరలో నేపాల్తో టి-20 సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్లో పాల్గొనే జట్టును వెండీస్ ప్రకటించింది. రెగ్యులర్ కెప్టెన్ షాయి హోప్కు ఈ సిరీస్ నుంచి విశ్రాంతి కల్పించి అతడి
విశాఖపట్నం: ఈ మధ్యకాలంలో పలు విమానాలు పెను ప్రమాదాల నుంచి తృటిలో తప్పించుకుంటున్నాయి. తాజాగా ఎయిరిండియాకు చెందిన ఎక్స్ప్రెస్ (Air India Express) విమానం పెను ప్రమాదం నుంచి తప్పించుకుంది. విశాఖ ను
అమరావతి: జిఎస్టి సంస్కరణలు.. పేదల జీవితాల్లో ప్రభావం చూపుతుందని ఎపి సిఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. గతంలో సిఎస్టి, వ్యాట్ వంటి పన్నుల విధానం ఉండేదని అన్నారు. జిఎస్టి సంస్కరణలపై ఎపి శాసన
న్యూఢిల్లీ: ఆన్లైన్లో సాఫ్ట్వేర్ వాడి ఓట్లను తొలగించారంటూ లోక్సభలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ఎంపి రాహుల్ గాంధీ (Rahul Gandhi) చేసిన ఆరోపణలను కేంద్ర ఎన్నికల సంఘం తిప్పికొట్టింది. రాహుల్ చేసి
హైదరాబాద్: కాళేశ్వరంలో అవినీతి జరిగిందని అసెంబ్లీ సాక్షిగా తానే చెప్పానని కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తెలిపారు. అవినీతి జరగలేదని తాను అన్నట్లు వక్రీకరిస్తున్నా
పవర్స్టార్ పవన్కళ్యాణ్ నటించిన లేటెస్ట్ చిత్రం ‘ఒజి’ (OG Movie). ఈ సినిమా సెప్టెంబర్ 25వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రమోషన్స్లో వేగం పెంచేసింది. ఒక్కొ
దుబాయ్: ఆసియా (Asia Cup) కప్ టోర్నమెంట్లో పాకిస్థాన్ క్రికెట్ టీమ్ చేస్తున్న హంగామా అంతా ఇంతా కాదు. భారత్తో జరిగిన మ్యాచ్లో హ్యాండ్షేక్ వివాదం.. ఆ తర్వాత మ్యాచ్ రెఫరీని తొలగించాలని డిమాండ
అమరావతి: ఎపి మంత్రి కేశినేని చిన్నికి ప్రజా సేవ పట్టదని వైసిపి మాజీ మంత్రి పేర్నినాని తెలిపారు. రోజూ క్లోజింగ్ లెక్కలు చూసుకోవడమే సరిపోతుందని అన్నారు. ఈ సందర్భంగా పేర్నినాని మీడియాతో మ
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కర్నూలు జిల్లా ఆదోనిలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. ప్రభుత్వ మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణను ఆపాలని విద్యార్థుల ఆందోళన చేపట్టారు. నిర్మాణంలో ఉన్న మెడిక
తిరుపతి జిల్లాలో రేణిగుంట ఇండస్ట్రీయల్ ఏరియాలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. మునోత్ గ్రూప్ లిథియం సెల్ యూనిట్లో షార్ట్ సర్క్యూట్ లో ఈ ప్రమాదం సంభవించింది. బ్యాటరీలు, యంత్రాలు, ముడి పదార
నటి దీపికా పదుకొనేను మరో ప్రతిష్టాత్మక సినిమా నుంచి తప్పించారు. ఇప్పటికే ఈ బ్యూటీ ప్రభాస్ హీరోగా, సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో వస్తున్న ‘స్పిరిట్’ మూవీ నుంచి తప్పుకున్న విషయం తెలిసి
రంగారెడ్డి: గుండెపోటుతో యువకుడు మృతి చెందిన సంఘటన రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో జరిగింది. జ్యూస్ తాగుతుండగా యువకుడు(32) కిందపడిపోయాడు. వెంటనే అతడిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. అప
అమరావతి: గత వైసిపి ప్రభుత్వంలో మద్యం కుంభకోణం జరిగిందని ఎపి మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. గత ప్రభుత్వంలో నాసిరకం మద్యం సరపరా చేసి ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బతీశారని అన్నారు. బెల్టు షాపుల
అమరావతి: ఆంధ్రప్రదేశ్ శాసనమండలి ప్రారంభంకాగానే గందరగోళం నెలకొంది. శాసనమండలిని వాయిదా వేశారు. రైతు సమస్యలపై వైసిపి వాయిదా తీర్మానం ఇచ్చింది. వాయిదా తీర్మానాన్ని చైర్మన్ చైర్మన్ కొయ్
గాజాలో ఇజ్రాయెల్ దారుణ మారణహోమానికి అగ్రనాయకులే ఆజ్యం పోస్తున్నారని ఐక్యరాజ్యసమితి మానవహక్కుల మండలి కమిషన్ మంగళవారం వెలువరించిన 72 పేజీల నివేదికలో అనేక వాస్తవాలు బయటపడ్డాయి. పాలస్తీ
భారతదేశంలో కుల వ్యవస్థ అనేది సుదీర్ఘమైన చారిత్రక, సామాజిక, ఆర్థిక చర్చలకు కేంద్రంగా ఉంది. ఈ చర్చలు తరచుగా దేశరాజకీయాల పరిధిలోనే కొనసాగుతాయి. కానీ అప్పుడప్పుడు అంతర్జాతీయ వేదికలపైనా వి
హైదరాబాద్: రాయదుర్గం పోలీస్స్టేషన్లో దర్శకుడు రామ్గోపాల్ వర్మపై కేసు నమోదైంది. ‘దహనం’ వెబ్ సిరీస్ వ్యవహారంలో రిటైర్డ్ ఐపిఎస్ అధికారి అంజనా సిన్హా ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చ
ఎన్నో దశాబ్దాలుగా ఈ ప్రాంత నిరుద్యోగుల ఆశలు అడియాశలు అయ్యాయి. చేసిన బలిదానాలకు అర్థం లేకుండాపోయింది. ప్రారంభించిన ఉద్యమాలు, ఆత్మార్పణలు అన్నీ వృథా ప్రయాసే అనే నిరాశలో, నిరుత్సాహంతో తె
దేశవ్యాప్తంగా వక్ఫ్ ఆస్తులపై వివాదం కొనసాగుతూనే ఉంది. కేంద్ర ప్రభుత్వం తీసుకుని వచ్చిన వక్ఫ్ సవరణ చట్టంపై సుప్రీం కోర్టులో తీవ్ర వాదోపవాదాల అనంతరం ధర్మాసనం ఇచ్చిన పాక్షిక ‘స్టే’తో ము
హైదరాబాద్: వనపర్తి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పెద్దల పండగ సందర్భంగా పొట్టేళ్లను తీసుకొని వెళ్తుండగా నాసనాల్లి సమీపంలో ఆటో అదుపుతప్పి బోల్తా పడింది. ఆటో పైనుండి లారీ దూ
‘కోర్ట్’ చిత్రంతో ఆకట్టుకున్న హర్ష్ రోషన్, శ్రీదేవీ అపల్లా మరోసారి ఓ అందమైన ప్రేమ కథతో ప్రేక్షకుల ముందుకు రాబోతోన్నారు. ఈ మూవీని రచయిత కోన వెంకట్ తెరపైకి తీసుకు వస్తున్నారు. ఈ చిత్రాన్
వర్సటైల్ యాక్టర్ తిరువీర్, టీనా శ్రావ్య హీరో హీరోయిన్లుగా నటిస్తోన్న చిత్రం ‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’. 7 పి.ఎం.ప్రొడక్షన్స్, పప్పెట్ షో ప్రొడక్షన్స్ బ్యానర్లపై సందీప్ అగరం, అస్మితా
సూపర్ హీరో తేజ సజ్జా బ్రహ్మండ్ బ్లాక్బస్టర్ ‘మిరాయ్’. ఈ చిత్రానికి కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించారు. రాకింగ్ స్టార్ మనోజ్ మంచు పవర్ ఫుల్ పాత్ర పోషించారు. రితికా నాయక్ హీరోయిన్ గా
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విశాఖపట్నంలో దారుణం వెలుగులోకి వచ్చింది. టిడిపి నేతలు వేధించడంతో ఆర్ పి ఉద్యోగిని ఆత్మహత్యాయత్నం చేసుకుంది. టిడిపి నాయకుడి వేధింపులే కారణమంటూ ఉద్య
హీరో విజయ్ ఆంటోనీ ‘మార్గన్’ విజయం తర్వాత మరో పవర్ఫుల్ ప్రాజెక్ట్ ’భద్రకాళి’తో వస్తున్నారు. విజయ్ ఆంటోనీకి ల్యాండ్మార్క్ మూవీగా నిలిచే ఈ చిత్రానికి అరుణ్ ప్రభు దర్శకత్వం వహించగా, సర
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుంటూరు జిల్లాలో అతిసార విజృంభించింది. వాంతులు, విరోచనాలతో 30 మందికి అస్వస్థత గురికావడంతో గుంటూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. గుంటూరులోని ఆర్టీసీ కాల
న్యూయార్క్: అమెరికా రాష్ట్రం పెన్సిల్వేనియాలో కాల్పులు కలకలం సృష్టించాయి. నార్త్ కొడరస్ టౌన్షిప్లో ఓ దుండుగుడు కాల్పులు జరపడంతో ముగ్గురు పోలీస్ అధికారులు మృతి చెందారు. పోలీసుల కాల్
అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో రోజు రోజుకు రాజకీయ దాడులు శృతిమించుతున్నాయి. కొన్ని పార్టీల కార్యకర్తలు రాజకీయాల కోసం వాడుకోవడంతో పాటు దాడులకు ఉసిగొల్పుతున్నారు. రాజకీయ భవిష్యత్ కోసం పచ్చని
వరుణ్ చక్రవర్తి, అభిషేక్, హార్ధిక్లకు అగ్రస్థానం టాప్ ర్యాంక్లన్నీ టీమిండియావే దుబాయి: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) టి20 ర్యాంకింగ్స్లో టీమిండియా హవా కొనసాగుతోంది. టీమ్ ర్యాంకి
భాష, జ్ఞానం, నైపుణ్యాలు, క్రీడలు మేళవింపుతో నూతన విధానం ఉండాలి విజన్ డాక్యుమెంట్ 2047లో విద్యా విధానానికి ప్రత్యేక అధ్యాయం విద్యా విధానంలో సమూల మార్పులు, ప్రక్షాళన చేపట్టాం 73 లక్షల మంది యు
రోగులకు యథావిధిగా ఆరోగ్యశ్రీ సేవలు సమ్మెకు దూరంగా ప్రైవేటు, కార్పొరేట్ ఆసుపత్రులు ఆరోగ్యశ్రీ పేషెంట్లకు వైద్య సేవలు అందించిన 87 శాతం హాస్పిటల్స్ కేవలం 13 శాతం ఆసుపత్రుల్లోనే ఆగిన సేవలు
రేవంత్ రెడ్డి వేధింపుతోనే మెట్రో నుంచి తప్పుకుంటున్న ఎల్అండ్టీ ’కుడితిలో ఎలుకల’ మాదిరిగా పార్టీ మారిన ఎమ్మెల్యేల పరిస్థితి ‘హైడ్రా’ కాస్త ‘హైడ్రామా’గా మారింది త్రిశంకు స్వర్గంలో
స్పష్టంగా కనిపించేలా అభ్యర్థుల పేర్లు, గుర్తులు, సీరియల్ నెంబర్లు బీహార్ అసెంబ్లీ ఎన్నికల నుంచే కొత్త నిబంధన అమల్లోకి న్యూఢిల్లీ: ఈసారి ఓటు వేసేముందు ఈ వీఎంలపై పోటీ చేసే అభ్యర్థుల కలర్
ఇది టెర్రరిస్టులను వారి ఇళ్లలోనే మట్టుబెట్టే నయా భారత్ అణు బెదిరింపులకు భయపడే ప్రసక్తే లేదు ఆపరేషన్ సిందూర్తో కలిగిన నష్టాన్ని అంగీకరించిన జైషే ఉగ్రవాద సంస్థ ఇప్పటికైన వాస్తవం వెల్
మన తెలంగాణ/హైదరాబాద్/ఎల్బినగర్: ఫ్రీ లాంచ్ ఆఫర్ పేరిట మోసానికి పాల్పడి, కోట్లు కొల్లగొట్టిన కృతికా ఇన్ఫ్రా డెవలపర్స్ సంస్థ ఎండి శ్రీకాంత్పై ఎల్బినగర్ పోలీసులు కేసు నమోదు చేసి, అరెస్
మన తెలంగాణ/నాగర్కర్నూల్: అధిక వడ్డీ ఆశ చూపి కోట్ల రూపాయలు మోసం చేసిన సంఘటన నాగర్కర్నూల్ జిల్లాలో ఆలస్యంగా బయటికి వ చ్చింది. నలుగురు వ్యక్తులు సుమారు రూ.7 కోట్ల రూపాయలను బురిడీ కొట్టించ
మేషం – ప్రతి విషయాన్ని సూక్ష్మదృష్టితో పరిశీలిస్తారు. విజ్ఞాన పరమైన ఆలోచనలు చోటు చేసుకుంటాయి. విహారయాత్రలకు గాను తేదీలను ఖరారు చేసుకుంటారు. సానుకుల ధ్రుక్పధంతో మెలగుతారు. వృషభం – స్నే
తెలుగు సినీ పరిశ్రమ ప్రతినిధులతో సిఎం భేటీ మన తెలంగాణ/హైదరాబాద్ : తెలుగు సినీ పరిశ్రమలో సమస్యలను పరిష్కరించాలని కోరుతూ తెలంగాణ ఫిల్మ్ డెవలెప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు ఆధ్వ
బంగారం దుకాణ దారులే లక్ష్యంగా… హైదరాబాద్, వరంగల్లో ఐటీ సోదాలు వాసవి రియల్ ఎస్టేట్ సంస్థలోనూ ఐటీ సోదాలు మన తెలంగాణ/హైదరాబాద్: హైదరాబాద్ లో ఐటీ దాడులు కలకలం రేపాయి. బంగారం హోల్సేల్ వ్యా
మన తెలంగాణ/హైదరాబాద్: ఆర్టిసిలో 1,743 డ్రైవర్లు, శ్రామిక్ పోస్టుల భర్తీకి తెలంగాణ పోలీసు నియామక మండలి నోటిఫికేషన్ జారీ చేసింది. వీటిలో 1000 డ్రైవర్ పోస్టులు, 743 శ్రామిక్ పోస్టులున్నాయి. ఈ పోస్
మన తెలంగాణ/హైదరాబాద్: గ్రూప్ 1 తీర్పుపై తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్(టిజిపిఎస్సి) కీలక నిర్ణయం తీసుకుంది. హైకోర్టు సింగిల్ బెంచ్ వెల్లడించిన తీర్పుపై టిజిపిఎస్సి డివిజన్ బెంచ్లో అ
చేవెళ్ల విద్యుత్ శాఖ ఎడిఇ రాజేష్ ఇంట్లో ఎసిబి సోదాలు బాత్రూమ్లో రూ.20 లక్షల రూపాయల నగదు సీజ్ విద్యుత్ శాఖ ఎడిఇ అంబేడ్కర్కి 14 రోజుల రిమాండ్, చంచల్గూడ జైలుకు తరలింపు అక్రమాస్తులు 200 కోట్ల
భారత్ ఏ శక్తి ముందు తలవంచదు…భవిష్యత్తులోనూ దించదు విమోచన దినోత్సవంలో కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ అంగరంగ వైభవంగా వేడుక మన తెలంగాణ/హైదరాబాద్/ప్రత్యేక ప్రతినిధిః‘భారత్ ఏ శక్తి ముందు త
ముల్లాన్పూర్: ఆస్ట్రేలియాతో బుధవారం జరిగిన రెండో వన్డేలో భారత మహిళా టీమ్ 102 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో టీమిండియా మూడు మ్యాచ్ల సిరీస్ను 1-1తో సమం చేసింది. తొలి వన్డేలో
మన తెలంగాణ/హైదరాబాద్/ప్రత్యేక ప్రతినిధిః కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా చేయాలన్న సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నదని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బి. మహేష
దగ్గర్లోనే బిసిల తలరాత మార్చే రోజు పార్టీలన్నీ సంపదను దోచుకుంటున్నాయి మాజీ డిజిపి, ఏఐబిఎస్పీ జాతీయ సమన్వయకర్త జె.పూర్ణచంద్రరావు మన తెలంగాణ / హైదరాబాద్: : ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న కొత
టోక్యో: జపాన్ వేదికగా జరుగుతున్న ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో భారత స్టార్ ఆటగాడు నీరజ్ చోప్రా జావెలిన్ త్రో విభాగంలో ఫైనల్కు దూసుకెళ్లాడు. బుధవారం జరిగిన క్వాలిఫయింగ్ రౌండ్
శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉంది. కొద్ది రోజుల క్రితం ‘పరమ్ సుందరి’ సినిమాతో మెప్పించిన ఈ ముద్దుగుమ్మ.. ‘సన్నీ సంస్కారి కీ తులసీ కుమారి’ అనే సిన
న్యూఢిల్లీ : ఓటర్ల జాబితా ప్రక్షాళన కోసం ‘ప్రత్యేక సమగ్ర సవరణ’ ప్రక్రియకు బీజేపీ మద్దతు ఇస్తోందని కేంద్ర మంత్రి అమిత్షా వెల్లడించారు. చొరబాటుదారుల ఓట్లతో గెలవాలని కాంగ్రెస్ చూస్తోంద
ఇస్లామాబాద్: ఓ పక్క పాక్ ప్రధాని సెహబాజ్ షరీఫ్ అమెరికా పర్యటనకు రంగం సిద్ధం చేసుకుంటుంటే.. మరోవైపు ఆయన మంత్రివర్గ సభ్యులు మాత్రం అగ్రరాజ్యాన్ని ఇరుకున పడేస్తున్నారు. తాజాగా ఆ దేశ రక్షణ
దుబాయ్: ఆసియాకప్లో భాగంగా భారత్, పాకిస్థాన్ మధ్య జరిగిన మ్యాచ్లో ‘నో హ్యాండ్షేక్’ వివాదం తీవ్ర రూపం దాల్చింది. భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్.. ఇతర ఆటగాళ్లు.. పాక్ (Pakistan) ఆటగాళ్లకు హ్య
న్యూఢిల్లీ : ఏటా శీతాకాలంలో ఢిల్లీ, పరిసర ప్రాంతాల్లో వాయు కాలుష్యం తీవ్రస్థాయికి చేరుతోన్న విషయం తెలిసిందే. అదే సమయంలో పొరుగు రాష్ట్రాల్లో పంట వ్యర్థాలను తగులబెట్టడం దీనికి ఓ కారణమనే
భోపాల్: నిజాం పాలనలో హైదరాబాద్ సంస్థానంలో అనేక దారుణాలు జరిగాయని ప్రధాని నరేంద్రమోడీ గుర్తు చేశారు. బుధవారం మధ్యప్రదేశ్ లోని ధార్ జిల్లాలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. “ఈ రో
ఈ ఏడాది ‘భైరవం’ అనే మల్టీస్టారర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన హీరో నారా రోహిత్.. ఆ తర్వాత సోలోగా ‘సుందరకాండ’ (Sundarakanda) అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ
చిన్న సినిమా, పెద్ద సినిమా అని తేడా లేకుండా తనకు నచ్చితే చాలు ప్రొత్సాహించడంలో ఎప్పుడూ ముందుంటారు హీరో మహేశ్ బాబు (Mahesh Babu). సినిమా నచ్చిన వెంటనే ఆయన ఎక్స్ ఖాతాలో సినిమా బృందాన్ని మెచ్చుకుం
ముల్లాన్పూర్: ఆస్ట్రేలియాతో మూడు వన్డేల సిరీస్లో భాగంగా జరుగుతున్న రెండో వన్డేలో టీం ఇండియా ఓపెనర్ స్మృతి మంధాన (Smriti Mandhana) అదరిపోయే ఇన్నింగ్స్ ఆడింది. ఈ మ్యాచ్లో 77 బంతుల్లో సెంచరీ సాధి
అమరావతి: మహిళల భద్రతలో విశాఖ అగ్రస్థానంలో ఉన్నట్లు ఇటీవల సర్వేలో తేలిందని ఎపి సిఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. వివిధ వ్యాపార ఆలోచనలతో యువత ముందుకొచ్చిందని అన్నారు. విశాఖపట్నంలో గ్లోబల
హైదరాబాద్: తేజా సజ్జా హీరోగా, మంచు మనోజ్ ప్రతినాయకుడి పాత్రలో నటించిన చిత్రం ‘మిరాయ్’ (Mirai). గత శుక్రవారం(సెప్టెంబర్ 12) విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్గా నిలిచింది. అతీంద్రియ శక్తులు, మైథాలజీ
హైదరాబాద్: విద్యావిధానంలో సమూల మార్పులు, ప్రక్షాలళనకు నిర్ణయం తీసుకున్నామని సిఎం రేవంత్ రెడ్డి తెలిపారు. విద్యా విధానంలో మార్పులతో పాటు పేదరిక నిర్మూలన జరగాలని అన్నారు. తెలంగాణ నూతన వ
గడ్చిరోలి: మహారాష్ట్రలో మావోయిస్టులు, భద్రతా బలగాల మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనలో ఇద్దరు మహిళ మావోయిస్టులు మృతి చెందారు. గడ్చిరోలి (Gadchiroli) జిల్లాలో మావోయిస్టులు ఉన్నారనే స
తిరువనంతపురం: కేరళలోని (Kerala) ఓ వృద్ధుడి ఇంట్లో భారీగా ఆయుధాలు లభించడం కలకం సృష్టిస్తోంది. భారీగా ఆయుధాలతో పాటు.. మందు గుండు సామాగ్రి కూడా దొరికాయి. ఈ విషయాన్ని పోలీసులు వెల్లడించారు. మలప్ప
ఆసియాకప్లో భాగంగా మంగళవారం బంగ్లాదేశ్తో జరిగిన మ్యాచ్లో ఆఫ్ఘానిస్థాన్ జట్టు స్వల్ప తేడాతో ఓటమిపాలైంది. అయితే తమ స్థాయికి తగిన ప్రదర్శన చేయలేదని.. అందుకే ఓటమిని ఎదురుకోవాల్సి వచ్చి
మ్యూజిక్ మాస్ట్రో ఇళయరాజా (Ilayaraja) మరోసారి వార్తల్లో నిలిచారు. గత కొంతకాలంగా ఆయన ఫిర్యాదులతో ఇతర సినిమా వాళ్లకు దడ పుట్టిస్తున్నారు. తాజాగా ఆయన మరో సినిమాపై కాపీరైట్ ఫిర్యాదు చేశారు. తమిళ స
ఢిల్లీ: ఇప్పటికే అనేక రంగాల్లో జిఎస్టి ప్రయోజనాలు చేకూరాయని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. జిఎస్టి స్లాబులను నాలుగు నుంచి రెండుకు తగ్గించామని అన్నారు. ఈ సందర్భంగ
భోపాల్: దేశాభివృద్ధిలో మహిళల పాత్ర ఎనలేనిదని ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. మధ్య ప్రదేశ్ లో స్వస్థ్ నారీ సశక్త్ పరివార్ అభియాన్ను ప్రధాని మోడీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగించ
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నెల్లూరు జిల్లా సంగం మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పెరమన వద్ద జాతీయ రహదారిపై టిప్పర్-కారు ఢీకొని ఏడుగురు మృతి చెందారు. స్థానికుల సమాచారం మేరకు పోల
హైదరాబాద్: తెలంగాణ ఉద్యమం అనేది నీళ్ళు, నిధులు, నియామకాలు, ప్రతేక్య రాష్ట్రం కోసం జరిగిందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ప్రజల ఆకాంక్షలతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందన్నారు. ప్రజా పాల
హైదరాబాద్: తెలంగాణ చరిత్రను బిజెపి వక్రీకరిస్తోందని ఎంఎల్ సి కవిత మండిపడ్డారు. తెలంగాణ జాగృతి కార్యాలయంలో విలీన దినోత్సవంలో భాగంగా జాతీయ జెండాను ఎంఎల్ సి కవిత ఆవిష్కరించారు. ఈ సందర్భం
హైదరాబాద్: రజాకార్ల ఆగడాలు తట్టుకోలేక ప్రజలు తిరగబడ్డారని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తెలిపారు. నిజాం పాలనలో రజాకార్లు అనేక దారుణాలు చేశారని అన్నారు. సికింద్రాబాద్ పరేడ్ గ్
హైదరాబాద్: సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో విమోచన దినోత్సవం ఘనంగా జరిగింది. ముఖ్య అతిథిగా కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్, కేంద్ర మంత్రులు గజేంద్రసింగ్, కిషన్ రెడ్డి, బండి సంజయ్
హైదరాబాద్: సాయుధ పోరాటంలో మహిళల పాత్ర ఎనలేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. అమరులు చాకలి ఐలమ్మ, మల్లు స్వరాజ్యం, ఆరుట్ల కమలాదేవి సాయుధ పోరాటం పాల్గొన్నారని గుర్తు చేశారు. ప్రజలే ర
హైదరాబాద్: ప్రధాని నరేంద్ర మోడీకి ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ప్రజల కోసం నిరంతరం కృషి చేసే ప్రధాని దొరకడం అదృష్టమని ప్రశంసించారు. సబ్కా సాత్, సబ్
మన తెలంగాణ / మోటకొండూరు : విద్యార్థులు చదువుతో పాటు క్రీడలలోను రాణించాలని ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బిర్లా ఐలయ్య అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 69వ ఎ