గడ్చిరోలి: ఆపరేషన్ కగార్ పేరుతో చేపట్టిన తర్వాత నుంచి మావోయిస్టుల సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తుంది. భద్రతా బలగాలు, మావోల మధ్య జరిగే ఎధురుకాల్పుల్లో కొందరు మావోలు మృతి చెందుతుంటే.. మరికొం
పొరుగు దేశం పాకిస్తాన్ ఇంటాబయటా పెను సమస్యలతో సతమతమవుతోంది. ఉగ్రవాదాన్ని ఎగదోసి, ఆ మంటల్లో చలికాచుకుందామనుకున్న దాయాదిని ఇప్పుడవే మంటలు చుట్టుముట్టి, ఊపిరి సలపనివ్వడం లేదు. ఒకవైపు ఆర
ఎన్సిఆర్బి నివేదిక ఓ ఏడాది ఆలస్యంగా వెలు గులోకి రావడం, డేటా, సేకరణ, సర్వేలు, జనాభా లెక్కలలో వెనుకబాటుతనాన్ని ప్రతిబింబిస్తోంది. ఈశాన్య రాష్ట్రాలకు సంబంధించి సకాలంలో డేటా చాలా ముఖ్యం.
టీం ఇండియా క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ టెండూల్కర్ తనని తాను నిరూపించుకోవడానికి కెరీర్ మొదటి నుంచి కృషి చేస్తున్నాడు. ఇప్పటికే ఎన్నో అవకాశాలు వచ్చినా.. అతని కెర
తెలంగాణలో అక్రమమార్గంలో రవాణా అవుతున్న కల్తీ మద్యాన్ని అరికట్టడంలో ఎక్సైజ్ శాఖ సత్ఫలితాలు సాధించేనా... తెలంగాణ ఖజానాకు ఆదాయం తెచ్చిపెట్టే రెవెన్యూ వనరుల్లో అబ్కారి శాఖ చెప్పుకోదగ్గ ర
ఢిల్లీ: రెండో టెస్టులో భారత్ ఘన విజయం సాధించి టెస్టు సిరీస్ ను కైవసం చేసుకుంది. వెస్టిండీస్ జరుగుతున్న రెండు టెస్టుల్లో విజయం సాధించి సిరీస్ ను 2-0తో భారత జట్టు వశం చేసుకుంది. రెండో టెస్
ఢిల్లీ: అరుణ్ జైట్లీ స్టేడియంలో భారత్-వెస్టిండీస్ మధ్య జరుగుతున్న రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్ ఐదో రోజు టీమిండియా 33 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 108 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. గెలు
సూర్యాపేట: అనారోగ్య సమస్యలతో వృద్ధ దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ సంఘటన సూర్యాపేట జిల్లా ఆత్మకూరు ఎస్ మండలంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... బోట్యాతండాలో భూక్యా లచ్చు(65),
స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ నటించిన మ్యూజికల్ రొమాంటిక్ ఎంటర్టైనర్ ’తెలుసు కదా’ టీజర్, రెండు పాటలతో సంచలనాన్ని సృష్టించింది. ప్రముఖ స్టైలిస్ట్ నీరజా కోన దర్శకత్వం వహించిన ఈ చిత్రా
లవ్ టుడే, డ్రాగన్లతో రెండు వరుస హిట్లను అందించిన హీరో ప్రదీప్ రంగనాథన్ డ్యూడ్తో దీపావళికి ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్
కుత్బుల్లాపూర్: మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా కుత్బుల్లాపూర్ మండలం బాలా నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. ఇద్దరు పిల్లలను చంపి తల్లి ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు తెలిపిన వివర
అమరావతి: డ్రైవర్ రాయుడు వీడియోపై టిడిపి ఎంఎల్ఎ బొజ్జల సుధీర్ రెడ్డి స్పందించారు. రాయుడు వీడియో ఎఐ, మార్ఫుడ్ వీడియో అని తెలిపారు. రాయుడుతో బలవంతంగా మాట్లాడించి అనంతరం అతడిని చంపి ఉంటార
కొత్తపల్లి: కరీంనగర్ జిల్లా కొత్తపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం వెలుగులోకి వచ్చింది. ఓ బాలికపై ఇద్దరు యువకులు అత్యాచారం చేసి అనంతరం వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఈ వీడియో
భారత్ లక్ష్యం 121 రన్స్, ప్రస్తుతం 63/1 ఇన్నింగ్స్ ఓటమి తప్పించుకున్న విండీస్ న్యూఢిల్లీ: వెస్టిండీస్తో జరుగుతున్న రెండో, చివరి టెస్టు మ్యాచ్లో టీమిండియా విజయానికి 58 పరుగుల దూరంలో నిలిచి
20మంది ఇజ్రాయెల్ బందీలను విడిచిపెట్టిన హమాస్ పాలస్తీనా ఖైదీలను విడుదల చేసిన ఇజ్రాయెల్ ఇరుపక్షాలలో పండుగ వాతావరణం అయినవారిని చేరి ఆనందడోలికల్లో.. అమెరికా అధ్యక్షుడు ట్రంప్కు ఇజ్రాయ
సీతక్క, సురేఖలతో విభేదాలు లేవు వారిరువురు సమ్మక్క, సారక్కలా పని చేస్తున్నారు నాపై అధిష్ఠానానికి ఫిర్యాదు చేశారంటే నమ్మశక్యంగా లేదు రూ.70కోట్ల కాంట్రాక్టు కోసం వెంపర్లాడే వ్యక్తిని క
20 వేల దొంగ ఓట్లను నమోదు ఇంకా ఎన్ని ఓట్లు ఉన్నాయో ఎలక్షన్ కమిషన్ తేల్చాలి దొంగ ఓట్ల పైన విచారణ జరగాలి కాంగ్రెస్తో కుమ్మక్కైన అధికారులపైన చర్యలు తీసుకోవాలి జూబ్లీహిల్స్లో సామ, ధాన, భేద
జీఓ నెంబర్ 93 ని కొట్టేయాలని కోరిన పిటిషనర్ కమిషనర్కు నోటీసులు జారీ చేసిన హైకోర్టు తదుపరి విచారణ రెండు వారాలకు వాయిదా మన తెలంగాణ/హైదరాబాద్ : నూతన మద్యం పాలసీపై హైకోర్టులో పిటిషన్ దాఖలయి
భద్రాద్రికొత్తగూడెం, ఖమ్మం, యాదాద్రి భువనగిరి, నల్లగొండ, వరంగల్ జిల్లాల్లో భారీ వర్షాలు మార్కెట్ యార్డులు, కొనుగోలు కేంద్రాల్లో తడిసిన ముద్దాయిన ధాన్యపు రాశులు దెబ్బతిన్న పత్తి.. ప
వర్షాలు తగ్గిన తరువాత వ్యాధులు విజృంభించకుండా చర్యలు తీసుకోవాలి గత ఏడాది కంటే తక్కువగా డెంగీ, మలేరియా, టైపాయిడ్ కేసులు సమీక్షా సమావేశంలో ఆరోగశాఖ మంత్రి దామోద ర్ రాజనర్సింహ మన తెలంగాణ/హ
స్టేషన్లో ఫిర్యాదు చేసిన తల్లిదండ్రులు పోక్సో కేసుతో పురుగుల మందు తాగి టీచర్ ఆత్మహత్య మన తెలంగాణ/కొణిజర్ల: మైనార్టీ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న మైనర్ బాలుడిపై అదే పాఠశాలలో పనిచేస్
మన తెలంగాణ/హైదరాబాద్ః గత కొంత కాలంగా అనారోగ్యంతో ఉన్న చేవెళ్ళ మాజీ ఎమ్మెల్యే, సీనియర్ జర్నలిస్టు కొండా లక్ష్మారెడ్డి సోమవారం ఉదయం 5.30 గంటలకు కన్నుమూశారు. ఆయనకు భార్య సరళ, కుమారుడు విజిత
జూబ్లీహిల్స్లో తొలిరోజు 10 నామినేషన్లు దాఖలు మన తెలంగాణ/సిటీ బ్యూ రో: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల పోరులో నామినేషన్ల ప్రక్రియ మొదలైంది. తొలిరోజు 10 మంది తమ నా మినేషన్లను రిటర్నింగ్ అధికారిక
మేషం- వృత్తి ఉద్యోగాల పరంగా మీ స్థాయి యధాతధంగా ఉంటాయి. ఎంతో శ్రమించి ప్రత్యేక శ్రద్ధ వహించినప్పటికీ వృత్తి వ్యాపారాలలో సాధారణ ఫలితాలు లభిస్తాయి. వృషభం- మీ నుండి ఉపకారం పొందిన వారి నుండే
చంఢీఘడ్లో ఉన్న కుటుంబాన్ని పరామర్శించిన భట్టి ఫోన్లో పరామర్శించిన సిఎం రేవంత్ రెడ్డి మన తెలంగాణ/హైదరాబాద్ : చండీఘడ్లో ఆత్మహత్య చేసుకున్న దళిత ఐపిఎస్ అధికారి పూరన్ కుమార్ కుటుంబ సభ
కారు డ్రైవర్ ను మేమే చంపామని మీడియాలో ప్రచారం చేయడం కలచివేసింది పవన్ కల్యాణ్ను కలిసేందుకు ప్రయత్నిస్తున్నాం న్యాయం ఎప్పటికైనా గెలుస్తుంది శ్రీకాళహస్తి నియోజకవర్గం జనసేన పార్టీ మాజ
ఢిల్లీ ప్రత్యేక కోర్డు ద్వారా కీలకమైన ఛార్జిషీట్ మోసం, కుట్ర, అవినీతికి పాల్పడ్డారని అభియోగాలు రైల్వే మంత్రిగా అధికార దుర్వినియోగంపై సాక్షాలు? ఈ నెల చివరిలోనే విచారణ ప్రక్రియ ఆరంభం మహ
ఉక్రెయిన్తో యుద్ధం తక్షణం నిలిపివేయకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని రష్యాకు అమెరికా అధ్యక్షలు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. యుద్దం ఆపండి లేకపోతే తాము అమెరికా దీర్ఘశ్రేణి టోమాహాక్ క్ష
హైదరాబాద్: కొత్త మద్యం పాలసీపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. అనిల్ కుమార్ అనే వ్యక్తి ఈ పిటిషన్ను దాఖలు చేశారు. ఒక్కో దరఖాస్తుకు రూ.3 లక్షల రుసుం పెట్టారని పిటిషనర్ అభ్యంతరం వ్యక్తం చేశా
జెరూసలెం : గాజా ఒప్పందం కుదిర్చి, బందీల విడుదలకు కృషి చేసినందుకు గాను అమెరికా అధ్యక్షుడు ట్రంప్నకు అరుదైన గౌరవాన్ని అందించనున్నట్టు ఇజ్రాయెల్ ప్రకటించింది. తమ దేశ అత్యున్నత పౌర పురస్
జోగి రమేష్ ఇచ్చిన రూ.3 కోట్ల ఆఫర్కు ఆశపడే ఇదంతా చేశా ఎ1 నిందితుడు అద్దేపల్లి జనార్ధన్రావు వాంగ్మూలం మన తెలంగాణ/హైదరాబాద్ : ఎపిలో బయటపడ్డ నకిలీ మద్యం కేసులో కీలక విషయాలు వెలుగు చూస్తున్
న్యూఢిల్లీ: అరుణ్ జైట్లీ స్టేడియంలో భారత్, వెస్టిండీస్ మధ్య జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్ ముగింపు దశకు చేరుకుంది. ఐదో రోజు భారత్ మరో 58 పరుగులు సాధిస్తే.. ఈ మ్యాచ్లో విజయం సాధించి సిరీస్
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో తీవ్ర దుమారం రేపిన శేరిలింగంపల్లి మండలం కంచగచ్చిబౌలి భూముల విషయంలో మరో వివాదం తెరపైకి వచ్చింది. ఈ భూముల విషయంలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, రాష్ట్
మన తెలంగాణ/హైదరాబాద్ః రిజరేషన్లపై రాష్ట్ర ప్రభుత్వం సాధ్యమైనంత త్వరలో సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేస్తుందని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బి. మహేష్ కుమార్ గౌడ్ త
జెరూసలెం : ఇజ్రాయెల్-హమాస్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదర్చడంలో కీలక పాత్ర పోషించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్నకు బెంజమిన్ నెతన్యాహు సర్కారు ఘనంగా కృతజ్ఞతలు తెలిపింది. ఇజ్ర
స్టాక్హోమ్ : ఆర్థిక శాస్త్రంలో ముగ్గురికి నోబెల్ బహుమతి లభించింది. జోయెల్ మోకిర్, ఫిటర్ హౌవీట్, ఫిలిప్ అఘియన్లు ఈ ఏడాది ఆర్థిక శాస్త్రంలో నోబెల్ బహుమతి దక్కించుకున్నారు. ఆవిష్కరణ ఆధా
సోషల్మీడియా అందుబాటులోకి రాని సమయంలో ఎంత పెద్ద సినిమాలో అయినా చిన్నచిన్న పొరపాట్లు జరిగితే ఎవరూ పట్టించుకునే వారు కాదు. కానీ, ఇప్పుడు పరిస్థితి అలా లేదు. ప్రేక్షకులు సినిమాలో ఏదైన తప్
మనిషికి మృత్యువు ఏ క్షణంలో ఏ రూపంలో వస్తుందో ఎవరూ చెప్పలేరు. మృత్యు సమీపించే ఘడియలు వస్తే దాన్ని ఎవరూ ఆపలేరు. ఉత్తర్ప్రదేశ్కి చెందిన ఓ యువకుడి విషయంలోనూ ఇదే జరిగింది. రైల్వే ట్రాక్ దా
న్యూఢిల్లీ: భారత్, వెస్టిండీస్ మధ్య జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్ ఎట్టకేలకు ఐదో రోజు వరకూ వెళ్లింది. ఈ మ్యాచ్లో రెండో ఇన్నింగ్స్లో వెస్టిండీస్ జట్టు వీరోచితంగా పోరాడింది. ముఖ్యంగా
యువ హీరోలలో సిద్ధూ జొన్నలగడ్డకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. కెరీర్ ఆరంభంలో చేసిన కొన్ని చిత్రాలకు అంత ఆదరణ లభించకపోయినా.. ‘డిజె టిల్లు’ సినిమాతో తన సత్తా నిరూపించుకున్నాడు సిద్ధూ. ఈ సినిమా
హైదరాబాద్: ఎంత ఖర్చయినా సరే.. మేడారం ప్రాంగణాన్ని అద్భుతంగా తీర్చిదిద్దుతామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. మేడారం పనులు సకాలంలో పూర్తి చేయడమే తన విధి అని అన్నారు. మేడారం
ఢిల్లీ: బిసి రిజర్వేషన్లు, హైకోర్టు స్టే గురించి ఎఐసిసి మల్లిఖార్జున ఖర్గేకు వివరించామని టిపిసిసి మహేశ్ కుమార్ గౌడ్ తెలిపారు. సుప్రీం కోర్టుకు వెళ్తున్నామనే విషయం కూడా చెప్పామని అన్న
న్యూఢిల్లీ: అరుణ్ జైట్లీ స్టేడియంలో భారత్తో జరుగుతున్న రెండో టెస్ట్లో వెస్టిండీస్ ఆలౌట్ అయింది. 311 పరుగుల వద్దే 9 వికెట్లు కోల్పోయిన వెస్టిండీస్కి గ్రీవ్స్, సీల్స్ల జోడీ అండగా నిలిచ
న్యూఢిల్లీ: భారత్ వెస్టిండీస్ మధ్య రుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్ ఆసక్తికరంగా మారింది. ఫాలో ఆన్తో రెండో ఇన్నింగ్స్ను ప్రారంభించిన వెస్టిండీస్ జట్టు భారత్కు గట్టి పోటీ ఇస్తుంది. ఆర
హైదరాబాద్: అత్యంత అవినీతి రాష్ట్రంగా తెలంగాణను మార్చారని బిఆర్ ఎస్ మాజీమంత్రి హరీశ్ రావు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో అవినీతి బాగా పెరిగిపోయిందని అన్నారు. జూబ్లీహిల్స్ రహమత్ నగర్
న్యూఢిల్లీ: అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా భారత్తో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్లో వెస్టిండీస్ బ్యాటర్లు అద్భుతమైన పోరాట పటిమ కనబరిచారు. కానీ, ప్రస్తుతం తడబడుతున్నారు. ఈ మ్యాచ్ తొ
అమరావతి: శ్రీసత్యసాయి జిల్లా హిందూపురం ప్రాంతం ఎంఎల్ఎ బాలకృష్ణ ఇంటి ముందు ఓ రైతు ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు. బాలంపల్లి గ్రామానికి చెందిన రైతుల బాలాచారి పెట్రోల్ పోసుకొని నిప్ప
చిన్న వయస్సులోనే ఐపిఎల్లో కాంట్రాక్ట్ సంపాదించుకొని.. టోర్నమెంట్ చరిత్రలోనే అత్యంత వేగవంతమైన సెంచరీ సాధించిన భారత క్రికెటర్గా చరిత్ర సృష్టించాడు వైభవ్ సూర్యవంశీ. తన బ్యాటింగ్తో ప
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒంగోలు జిల్లా కేంద్రంలో రోడ్డు ప్రమాదం జరిగింది. పిఎస్ కాలేజీ సమీపంలో మినీ బస్సు బోల్తాపడడంతో ఒకరు మృతి చెందగా 16 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను ఒంగోలు ఆస
అమరావతి: టిడిపి ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, శ్రీకాళహస్తి ఆలయ పాలక మండలి చైర్మన్ కొట్టే సాయిప్రసాద్ పై డ్రైవర్ రాయుడు సంచలన విషయాలు బయటపెట్టాడు. సుధీర్ రెడ్డి బలవంతం చేయడంతో వినుత దంపతులకు
హైదరాబాద్: మేడ్చల్-మల్కాజ్గిరి జిల్లా సూరారం పిఎస్ పరిధిలో రోడ్డు ప్రమాదం జరిగింది. కారును బైక్ ఢీకొని వ్యక్తి మృతి చెందాడు. మరో వ్యక్తికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రుడిని ఆస్పత్రిక
వరంగల్: హన్మకొండ కలెక్టరేట్లో మహిళా సిబ్బందిపై అత్యాచారయత్నానికి పాల్పడ్డారు. కలెక్టరేట్లోనే తోటి మహిళా సిబ్బందిపై సీనియర్ అసిస్టెంట్ ఇర్ఫాన్ సోహెల్ అత్యాచారం చేసేందుకు ప్రయత్న
చేవెళ్ల: రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మాజీ ఎమ్మెల్యే కొండా లక్ష్మారెడ్డి(84) కన్నుమూశారు. అనారోగ్యంతో బాధపడుతున్న సోమవారం ఉదయం 5.30 గంటల సమయంలో హైదర్ గూడలోని ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారన
సైదాబాద్: హైదరాబాద్ రాజధాని సైదాబాద్ బాలసదన్ లో దారుణం వెలుగులోకి వచ్చింది. హోమ్ లో ఉన్న బాలుడుపై స్టాప్ గార్డ్ లైంగిక దాడికి పాల్పడ్డాడు. అనుమతి లేకుండా బాలుడిని స్టాఫ్ గార్డ్ ఇంటికి
ఏదో నాకు కనిపించి కనిపించనట్టు నీ నీడ తగిలిపోయిన అనుభూతి ఛాయా స్పర్శ ఉండకపోవచ్చు కానీ.. ఓయ్, నీ కదలికల నీడలు ఇక్కడ వొదిలిన పరిమళాలు నన్ను చుట్టు ముట్టుకుని నీ స్మృతుల్ని ప్రత్యక్షం చేస్
బెంగళూరు: కర్ణాటక రాష్ట్రం క్రిష్ణగిరి జిల్లా హోసూర్ దగ్గర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బెరెండపల్లి సమీపంలో కారును పలు వాహనాలు ఢీకొట్టడంతో నలుగురు దుర్మరణం చెందారు. పోలీసులు తెలిప
నివాళి: ప్రముఖ కవియిత్రి ఎన్.అరుణ ఇటీవల మరణించారు. స్త్రీలు, బాధిత ప్రజల పక్షం వహించిన తెలుగు, సాహిత్యంలో తనదైన ముద్రను వేసిన అరుణకి ‘మెహఫిల్’ నివాళిని అర్పిస్తున్నది. అరుణ కవిత్వం ఎగ
25 అక్టోబర్ 2025, డా.బిఆర్.అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ: సామాజిక జీవనానికి దర్పణం లాంటిది సాహిత్యం. కొన్ని రచనలు కాలాతీతంగా నిలిచిపోతుంటాయి. అవి, ఆయా భాషా సాహిత్యాలను పరిపుష్టం చేస్తాయి. అల
ఝాన్సీ పబ్లికేషన్స్ శ్రీ దివ్యతో విమల సంభాషణ* పుస్తక ప్రచురణ రంగంలోకి మీరు ఎలా వచ్చా రు? అందుకు ప్రేరణ ఏమిటి? ఎంత కాలంగా పుస్తకాలు ప్రచురిస్తున్నారు? మా స్నేహితుల్లో ఒకరు ఒక పుస్తకం తీ
ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని మోస్ట్ ఎవైటెడ్ ఎంటర్టైనర్ ‘ఆంధ్ర కింగ్ తాలూకా’. మహేష్ బాబు పి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని పాన్ ఇండియా ప్రొడక్షన్ హౌస్ మైత్రి మూవీ మేకర్స్ నిర్మి
సంగారెడ్డి: పోలియో చుక్కలు వేసిన కాసేపటికే పసి బాలుడు మృతి చెందాడని తల్లిదండ్రులు ఆరోపణలు చేస్తున్నారు. ఈ సంఘటన సంగారెడ్డి జిల్లా కంగ్టి మండలం భీమ్రాలో జరిగింది. పల్స్ పోలియో చుక్కలు వ
అమరావతి: ఓ కుటుంబం రైలు కిందపడి ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైఎస్ఆర్ కడప జిల్లా కేంద్రంలో జరిగింది. రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కడప రైల్వే స్టేషన్ కు
షేక్పేట్ తహసీల్దారు కార్యాలయంలో నామినేషన్ల స్వీకరణ నామినేషన్లకు 21వ తేదీ తుది గడువు నవంబర్ 11న ఉపఎన్నిక పోలింగ్.. నవంబర్ 14న కౌంటింగ్ మన తెలంగాణ/సిటీ బ్యూరో: జూబ్లీ హిల్స్ అసెంబ్లీ నియో
మన తెలంగాణ/సూర్యాపేట ప్రతినిధి/తుంగతుర్తి : శ్రీరామ్సాగర్ రెండో దశకు మాజీ మం త్రి దివంగత రాంరెడ్డి దామోదర్రెడ్డి పేరు పెడుతున్నట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవం త్ రెడ్డి ప్రకటి
చిరాగ్ ఎల్జిపికి 29 చోట్ల అవకాశం మాంజీ, కుశావా పార్టీలకు ఆరేసి సీట్లు ఎక్కువ సీట్ల కోసం చిరాగ్ బేరసారాలు న్యూఢిల్లీ / పాట్నా : బీహార్లో ఎన్డిఎ అసెంబ్లీ ఎన్నికలకు సర్వం సన్నద్ధం అయింది.
దుర్గాపూర్లో మెడికో రేప్ కేసుపై సిఎం మమతా బెనర్జీ వివాదాస్పద వ్యాఖ్యలు ఆడపిల్లలను అర్ధరాత్రి బయటకు పంపొద్దంటూ హితవు కోల్కతా: దుర్గాపూర్లోని ఓ ప్రైవేటు మెడికల్ కాలేజీలో ఓ విద్
న్యూఢిల్లీ: 1984లో నిర్వహించిన ఆపరేషన్ బ్లూ స్టార్ తప్పుడు నిర్ణయం అని కాంగ్రెస్, సీనియర్ నాయకుడు కేంద్ర మాజీ హోంమంత్రి పి.చిదంబ రం పేర్కొన్నారు. పంజాబ్లోని అమృత్సర్లో స్వర్ణదేవాలయాన
న్యూఢిల్లీ: భారత్తో ఢిల్లీ వేదికగా జరుగుతున్న రెండో, చివరి టెస్టులో వెస్టిండీస్ ఎదురీదుతోంది. తొలి ఇన్నింగ్స్లో విండీస్ 248 పరుగులకే కుప్పకూలింది. దీంతో 270 పరుగులు వెనుకబడి ఫాలో ఆన్ ఆడక
ఒకరిపై ఒకరు బాహాటంగా విమర్శలు క్రమశిక్షణారాహిత్యానికి పరాకాష్ట కార్యకర్తలు, నేతలు బుద్ధిగా.. మంత్రులు ఇష్టారాజ్యంగా మొదట సీతక్కా vs సురేఖ మొన్న పొన్నం vs అడ్లూరి నిన్న సురేఖ vs పొంగులేటి న
ఎవరు ఎవరిని అవమానిస్తున్నారో తేల్చుకుందాం వివేక్ కొడుకును ఎవరు గెలిపించారో అందరికీ తెలుసు: అడ్లూరి లక్ష్మణ్ మన తెలంగాణ / హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీలో మంత్రుల మధ్య నెల కొన్న వివాదం ఓ ప
అడ్లూరి నన్ను టార్గెట్ చేస్తున్నారు ఆయనకు టికెట్ ఇప్పించిందే వెంకటస్వామి మాలల ఐక్యవేదికలో కార్మిక మంత్రి వివేక్ వ్యాఖ్య మన తెలంగాణ/నిజామాబాద్ బ్యూరో: తాను మాల జాతికి చెందిన వాడినని మ
మేషం - పనులలో కొంత నిదానం ఉంటుంది. సన్నిహితులతో మాట పట్టింపులు, అభిప్రాయ భేదాలు వచ్చే సూచనలు ఉన్నాయి జాగ్రత్త వహించాలి. సభ్యుల ద్వారా ఒక ముఖ్యమైన విషయం తెలుసుకోగలుగుతారు. వృషభం - వృత్తి ఉ
మన తెలంగాణ/హైదరాబాద్ : హైదరాబాద్-విజయవాడ హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. శనివారం, ఆదివారం వరుస సెలవులు రావడం, వివాహ వేడుకల కారణంతో హైవేపై వాహనాల రద్దీ తీవ్రమైంది. సర్వీస్ రోడ్డు, ఫ
విశాఖపట్నం: మహిళల వన్డే ప్రపంచకప్లో భాగంగా ఆదివారం విశాఖపట్నం వేదికగా ఆతిథ్య భారత్తో జరిగిన మ్యాచ్లో ఆస్ట్రేలియా 3 వికెట్ల తేడాతో రికార్డు విజయాన్ని నమోదు చేసింది. తొలుత బ్యాటింగ్
తెలంగాణ ఇవి ఆవిష్కరణలను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన గ్రావ్టన్ మోటార్స్ ఫౌండర్ బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ప్రశంస మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలోని ఎలక్ట్రిక్ వాహనాల
మన తెలంగాణ/హైదరాబాద్ : ప్రపంచవ్యాప్తంగా ఐటి రంగంలో కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ప్రధానంగా ఎఐ, ఆటోమేషన్ జోరుతో నిన్న మొన్నటివరకూ సేఫ్ అనుకున్న ఐటి ఉద్యోగాలు కాస్తా ఆవిరవుతున్నాయ
రాష్ట్రంలోని 2620 మద్యం షాపులకు 5663 దరఖాస్తులు ఈనెల 18 వరకే గడువు మిగిలింది వారం రోజులే.. చివరి రోజుల్లో భారీగా దరఖాస్తులు వచ్చే చాన్స్ ఎక్సైజ్ కమిషనర్ సి. హరికిరణ్ మన తెలంగాణ/హైదరాబాద్ : రాష
చైర్మన్ గా ఆర్ కృష్ణయ్య, వర్కింగ్ చైర్మన్ గా జాజుల శ్రీనివాస్ గౌడ్ ఈనెల 18న బందు పర్ జస్టిస్ పేరుతో తెలంగాణ రాష్ట్ర బంద్ 13న రహదారుల దిగ్బంధం, 14న రాష్ట్ర బంద్ వాయిదా తెలంగాణ బంధ్ తో బిసిల బలమ
మన తెలంగాణ / హైదరాబాద్: గత ఎనభై రోజులుగా సౌదీ అరేబియా రాజధాని రియాద్ లో చికిత్స పొందుతున్న కోమా పెషేంట్ లోకిని క్రిష్ణమూర్తిని హైదరాబాద్ కు తరలించడానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. వైద్య సి
మన తెలంగాణ/హైదరాబాద్ః జాతిపిత మహాత్మా గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సినీ నటుడు శ్రీకాంత్ అయ్యంగార్ను మూవీ ఆర్ట్ అసోసియేషన్ (మా) నుంచి తొలగించాలని కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట
నిలదీస్తేనే నిజాలు, ప్రశ్నిస్తేనే వైవిధ్య భారత్ పదేండ్ల కాలంలో తిరోగమన విధానాలతో యువత అధోగతి చిలీ, పెరూ వర్శిటీలలో విద్యార్థులతో ఇష్టాగోష్టిలో రాహుల్ శాంటియాగో /న్యూఢిల్లీ : భారతదేశం
న్యూఢిల్లీ : చత్తీస్గఢ్ తెలంగాణ సరిహద్దుల్లోని అత్యంత దుర్భేధ్యపు కర్రెగుట్ట పర్వత ప్రాంతంలో సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో ఓ కమెండో ట్రైనింగ్ స్కూల్ ఆరంభం కానుంది. తమ దళాలకు ప్రత్యేక గెరిల
బాపట్ల: సరదా కోసం సముద్ర స్నానానికి వెళ్లిన యువకుల కథ విషాదాంతం అయింది. చీరాల బీచ్లో హైదరాబాద్కు చెందిన ముగ్గురు మృతి చెందారు. చీరాల మండలం వాడరేవు తీరంలో ముగ్గురు మృతి చెందగా.. మరో ఇద్
మన తెలంగాణ/హైదరాబాద్/గచ్చిబౌలి : ఆరోగ్య తెలంగాణ నిర్మాణమే ప్రభుత్వ లక్షమని రాష్ట్ర ఐటి పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆదివారం
జోర్డాన్లో చిక్కుకున్న గల్ఫ్ కార్మికులుకు హరీష్ రావు భరోసా మనతెలంగాణ/హైదరాబాద్ : ఉపాధి కోసం వెళ్లి జోర్డాన్లో చిక్కుకున్న 12 మంది తెలంగాణ వలస కార్మికులకు మాజీ మంత్రి, బిఆర్ఎస్ ఎంఎల్
హైదరాబాద్: మహాత్మ గాంధీ గురించి నటుడు శ్రీకాంత్ అయ్యంగార్ అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో శ్రీకాంత్ వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తమైంది. ఆయనపై తీవ్ర విమర్శలు వచ్చాయి.
మన తెలంగాణ/హైదరాబాద్ః కేంద్ర మంత్రిగా ఉన్నంత మాత్రాన రిజర్వేషన్లపై ఏమి చేయగలనని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. సుప్రీం కోర్టు తీర్పుకు వ్యతిరేకంగా
ఈ ఎన్నికలో ప్రజలు బుద్ధి చెబితేనే కాంగ్రెస్కి సోయి వస్తుంది రేవంత్రెడ్డి పేదల ఇండ్లపైకి బుల్డోజర్ పంపుతున్నారు కారు కావాలో.. బుల్డోజర్ కావాలో ప్రజలు నిర్ణయించుకోవాలి రెండేళ్లవుతు