కర్నాటక రాజధాని బెంగళూరులో ఓ తొమ్మిదేళ్ల చిన్నారికి కోవిడ్19 పాజిటివ్ నిర్ధారణ అయిందని ఆరోగ్య శాఖ అధికారులు శుక్రవారం తెలిపారు. ఆ చిన్నారికి మే 22న ర్యాపిడ్ యాంటీజెన్ టెస్ట్(ఆర్ఎటి) చేయ
మహిళలకు ప్రసూతి సెలవులను దేశ అత్యున్నత న్యాయస్థానం మరోసారి సమర్ధించింది.న వారు మాతృత్వపు లబ్ధి, సంతానం పొందే హక్కుల్లో ఇవి అత్యంత కీలకమైనవని అభివర్ణించింది. ఏ సంస్థ స్త్రీలకు ఉన్న ప్ర
చేయని తప్పునకు తనను తిట్టారని పన్నెండేళ్ల బాలుడు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న సంఘటన కోల్కతా లోని పశ్చిమ మేదినీపుర్ జిల్లాలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బ
రాష్ట్రంలో పాలిటెక్నిక్ కళాశాలల్లో సీట్ల భర్తీ కోసం ఈనెల 13న నిర్వహించిన టిజి పాలిసెట్ ఫలితాలు శనివారం విడుదల కానున్నాయి. ఉదయం 11 గంటలకు పాలిసెట్ ఫలితాలను విడుదల చేయనున్నట్లు రాష్ట్ర సా
పాకిస్థాన్కు గూఢచర్యం చేస్తున్నారన్న అనుమానంతో ఉత్తరప్రదేశ్ యాంటీ టెర్రరిస్టు స్కాడ్ బృందం ఇద్దరు వ్యక్తులను అదుపు లోకి తీసుకుంది. ఢిల్లీలో తుక్కు వ్యాపారం చేసే మొహద్ హరూన్ను నోయ
లక్నో: ఇండియన్ ప్రీమియర్ లీగ్లో 18వ సీజన్లో భాగంగా ఎకానా స్టేడియం వేదికగా.. సన్రైజర్స్ హైదరాబాద్తో(SRH) జరుగుతున్న మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB) జట్టు టాస్ గెలిచి బౌలింగ్ ఎం
శ్రీలంక స్టార్ క్రికెటర్, మాజీ కెప్టెన్ ఏంజిలో మ్యాథ్యూస్ (Angelo Mathews).. టెస్ట్ క్రికెట్కి (Test Cricket) రిటైర్మెంట్ ప్రకటించారు. బంగ్లాదేశ్తో గాలే వేదికగా జూన్ 17న జరిగే తొలి టెస్ట్ అనంతరం తాను టెస
కడప: జిల్లాలోని మైలవరం మండలం కంబాలదిన్నె గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. తల్లిదండ్రులతో కలిసి పెళ్లికి వెళ్లిన ఓ మూడేళ్ల బాలికపై(Three Year Old GIrl) అదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తి అత్యాచారం చేసి
హైదరాబాద్: కెసిఆర్కు ఎమ్మెల్సీ కవిత రాసిన లేఖ పూర్తి అంతర్గత విషయం అని.. దానికి అంత ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం లేదని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) అన్నారు. బిఆర్ఎస్ పార్టీ (BRS Party) ఓ ము
జైపూర్: పహల్గామ్లో జరిగిన ఉగ్రవాద దాడి తర్వాత యావత్ భారతదేశమంతా పాకిస్థాన్పై నిప్పులు చెరుగుతోంది. ఆ దేశానికి బుద్ధి చెప్పాలని డిమాండ్ చేస్తోంది. ఆపరేషన్ సింధూర్ పేరుతో భారత్ దాడ
హైదరాబాద్: కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యమని సిఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) తెలిపారు. సంగారెడ్డిలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవం చేశారు. అనంత
ముంబై: భారతీయ కళలను పరిక్షించడానికి రిలయన్స్ సంస్థ అధ్యక్షుడు ముఖేష్ అంబానీ సతీమణి నీతా అంబానీ (Nita Ambani) ‘‘నీతా ముఖేష్ అంబానీ కల్చరల్ సెంటర్ (ఎన్ఎంఎసిసి)’’ను 2023 మార్చి 31న ఏర్పాటు చేశారు. తాజ
హైదరాబాద్: సైనికులను కించపరిచేలా సిఎం రేవంత్ రెడ్డి మాట్లాడటం సరికాదని, దేశం ప్రశాంతంగా ఉందంటే సైనికులే కారణమని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) తెలిపారు. ఎమ్మెల్సీ కవిత లేఖ తండ్రి, కూత
ముంబయి: మహారాష్ట్రలో గడ్చిరోలి జిల్లాలో మరో ఎన్కౌంటర్ జరిగింది. మహారాష్ట్ర-ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో జరిగిన ఎదురుకాల్పుల్లో నలుగురు మావోయిస్టులు మృతి చెందారు. ఘటనా స్థలం నుంచి ఆయు
న్యూఢిల్లీ: ఆపరేషన్ సింధూర్తో (Operation Sindoor) ఉగ్రవాదానికి ధీటైన జవాబు ఇచ్చామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Amit Shah) అన్నారు. ఆపరేషన్ సింధూర్పై నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఉగ్రస్
హైదరాబాద్: ఆర్టిఫిషియల్ లేఖను కూడా సరిగా రాయలేక పోయారని మంత్రి కోమటిరెడ్డి ( komati Reddy)వెంకట రెడ్డి విమర్శించారు. లేఖకు, ఎమ్మెల్సీ కవితకు సంబంధమే లేదని కోమటిరెడ్డి తెలిపారు. బిఆర్ఎస్ వర్కిం
కరీంనగర్: ఎంఎల్ సి కవిత నేరుగా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ పై విమర్శలు చేశారని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. దీనిపై పార్టీ అధ్యక్షుడు కెసిఆర్, వర్కింగ్ ప్రె
హైదరాబాద్: నటుడు కిరణ్ అబ్బవరం(Kiran Abbavaram) ఫ్యాన్స్కి శుభవార్త చెప్పారు. హనుమాన్ జయంతి రోజున ఆయన తండ్రిగా ప్రమోషన్ పొందారు. ఈ విషయాన్ని ఆయన సోషల్మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. హను
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనంతపురం జిల్లా గుంతకల్లు రైల్వే స్టేషన్లో పెచ్చులూడి బాలుడిపై పడడంతో మృతి చెందాడు. బాలుడు తమ కుటుంబ సభ్యులతో కలిసి రామేశ్వరం వెళ్లేందుకు ఏడో నంబర్ ప్
సోదాల పేరుతో హద్దులు దాటుతున్నారని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఇడి)పై మరోసారి సుప్రీం కోర్టు ఆగ్రహించడం తాజాగా చర్చనీయాంశమైంది. గత ఏడాది మే నెలలో ఇడి దర్యాప్తు తీరుపై ఎన్నో ఫిర్యాద
మన విక్రమార్కుని బేతాళ కథలు ఇంగ్లీషు, తదితర విదేశీ భాషలలోకి అనువాదమయాయో లేదో తెలియదు. ఒకవేళ అయిఉంటే ప్రస్తుత ఉక్రెయిన్ యుద్ధంలో రష్యాను ఏదో విధంగా లొంగదీయాలనే యూరోపియన్ దేశాల విశ్వప్
గ్లోబల్ వార్మింగ్ కట్టడికోసం గ్రీన్హౌస్ ఉద్గారాల (హరిత వాయువువల వెల్లువ)పై గ్లోబల్ ట్యాక్స్ విధించడానికి షిప్పింగ్ వనరుగా ఉన్న ప్రధాన దేశాలు అంగీకారం తెలిపాయి. దీని ప్రకారం నౌకలు వి
అమరావతి: ప్రేమించాడు…. పెళ్లి చేసుకోవాలనుకున్నాడు.. ఇతర మతాల ఆచారం ప్రకారం పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేయడంతో యువకుడు మానసికంగా కుంగిపోయి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్ ర
జాతీయ అవార్డు గ్రహీ త ధనుష్ ( Dhanush)దేశ ప్రియత మ మాజీ రాష్ట్రపతి, ప్రముఖ శాస్త్రవేత్త డా. ఏపీ జే అబ్దుల్ కలాం జీవిత ం ఆధారంగా రూపొందుతున్న ఒక భారీ బయోపిక్లో నటించనున్నాడు. ఈ సినిమా టైటిల్ పోస
పవర్ స్టార్ పవన్ కల్యాణ్, బ్లాక్బస్టర్ డైరెక్టర్ హరీష్ శంకర్ హైలీ యాంటిసిపేటెడ్ మూవీ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ (Ustad Bhagat Singh)రెగ్యులర్ షూట్ జూన్ నుంచి ప్రారం భం కానుంది. మైత్రీ మూవీ మేకర్స్పై నవ
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న సోషియో-ఫాంటసీ మూవీ ’విశ్వంభర’ ( Vishvambhara) ఇప్పటికే భారీ అంచనాలను సృష్టించింది. వశిష్ఠ దర్శక త్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని యువి క్రియేష న్స్ బ్యానర్ పై విక్రమ్,
రిషబ్ శెట్టి ప్రధాన పాత్రలో నటిస్తూ దర్శకత్వం వ హిస్తున్న చిత్రం ‘కాంతార చాప్టర్ 1’. (Kantara Chapter 1)హోంబలే ఫిల్మ్ బ్యానర్పై తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని విజయ్ కిరంగదూర్, చలువె గౌడ నిర్మిస్తున్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చారిత్రాత్మక యోధుడిగా కనువిందు చేయనున్న ప్రతిష్టాత్మక చిత్రం ’హరి హర వీరమల్లు’.(Hari Hara Veeramallu)ప్రముఖ నిర్మాత ఎ.ఎం. రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్స్ పతాకంపై ఎ. ద
బెంగళూరు: సహచర నటిపై పలుమార్లు అత్యాచారం చేయడంతో హీరో మనును పోలీసులు అరెస్టు చేశారు. ఈ సంఘటన కర్నాటక రాష్ట్రం హసన్ జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… మడనేరు మను అనే నటు
ఈ సంవత్సరం భారత సినీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమాల్లో థగ్ లైఫ్ ఒకటి. కమల్ హాసన్(Kamal Haasan)హీరోగా, లెజెండరీ ద ర్శకుడు మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ గ్యాంగ్స్టర్
షార్జా: బంగ్లాదేశ్తో జరిగిన మూడు మ్యాచ్ల టి20 సిరీస్ను యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE won T20 series ) (యుఎఇ) సొంతం చేసుకుంది. మూ డో, చివరి టి20లో యుఎఇ ఏడు వికెట్ల తేడాతో సంచలన విజ యం సాధించింది. ఈ గెలుపు
హైదరాబాద్: మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అభిమానులందరికీ డైరెక్టర్ విజయ్ కనకమేడల క్షమాపణలు తెలిపారు. తాము మే 18న భైరవం ట్రైలర్ రిలీజ్ చేసామని, అప
అమరావతి: టిడిపి మహానాడులో ఆ పార్టీ ఎంఎల్ఎ బండారు సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలు హాట్ టాఫిక్ గా మారాయి. టిడిపి పార్టీ మీదనే ఆ పార్టీ ఎంఎల్ఎలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. తాము ఏమి పాపం చేశామని
లక్నో: ఇప్పటికే ప్లేఆఫ్ రేసు నుంచి నిష్క్రమించిన సన్రైజర్స్ హైదరాబాద్(SRH vs RCB) మిగిలిన రెండు మ్యాచుల్లోనూ గెలిచి పాయింట్ల పట్టికలో మెరుగైన స్థానంలో నిలవాలని భావిస్తోంది. లక్నో సూపర్ జెయ
మనతెలంగాణ/క్రీడావిభాగం: ఐపిఎల్ సీజన్ 2025 లో ముంబై ఇండియన్స్(Mumbai Indians) అసాధారణ ఆటతో ప్లేఆఫ్ బె ర్త్ను సొంతం చేసుకుంది. తొలి నాలుగు మ్యాచుల్లో మూడింటిలో పరాజయం పాలైన ముంబై ఆ తర్వాత అనూహ్యంగా ప
కెఆర్ఎంబి నిర్ణయం వేసవి అవసరాలు తీర్చేందుకు నీటి కేటాయింపు ఎపికి నాలుగు టిఎంసిలు మన తెలంగాణ/హైదరాబాద్: వేసవి నీటి అవసరాల దృష్టా శ్రీశైలం, నాగార్జనసాగర్ ప్రాజెక్టుల నుంచి విడుదల చేయన
మన తెలంగాణ/హైదరాబాద్: బిఆర్ఎస్ అధినేత, తన తండ్రి కెసిఆర్ తీరుపట్ల ఎంఎల్సి కవిత ధిక్కార స్వరం వినిపించారు. పార్టీ తీరు పై ఆమె నేరుగా కెసిఆర్కే ప్రశ్నలు సంధించా రు. ఎంఎల్సి కవిత పే రుత
బికనూర్ ( రాజస్థాన్) : టెర్రరిజాన్ని ప్రోత్సహించినా, ఉగ్రవాదులకు అండగా నిలిచినా పాకిస్తాన్ భారీ మూల్యం చెల్లించక తప్పదని ప్రధాని నరేంద్రమోడీ హెచ్చరించారు. ఏప్రిల్ 22న పహల్గాంలో జరిగిన ట
హైదరాబాద్ నగర ప్రజలకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. పర్యావరణ హిత ప్రజారవాణాను ప్రోత్సహించే దిశగా చేపట్టిన పిఎం ఈ-డ్రైవ్ పథకం కింద నగరానికి 2 వేల ఎలక్ట్రిక్ బస్సులను కేటాయించినట
విజయదశమినాడు కొమురవెల్లి రైల్వే స్టేషన్ ప్రారంభం రాబోయే నాలుగేళ్లలో రాష్ట్రంలో విప్లవాత్మక కార్యక్రమాలు యాదగిరిగుట్టకు ఎంఎంటిఎస్ బేగంపేట అమృత్ రైల్వేస్టేషన్ ప్రారంభోత్సవ కార్యక్
వారే బాంబులు పెట్టి పేల్చి ఉంటారని అనుమానం కమీషన్ల దృష్టి మళ్లించడానికే కాంగ్రెస్ కాళేశ్వరం డ్రామాలు ఘోష్ విచారణ పూర్తయిందని చెప్పి ఇప్పుడు నోటీసులు ఇవ్వడమేంటి? సర్వోన్నత న్యాయస్థా
మన తెలంగాణ / హైదరాబాద్ : ఉద్యోగ అవకాశాలు రానటువంటి నిరుద్యోగ యు వతకు స్వయం ఉపాధి కల్పించడానికి రా ష్ట్రంలో ఐదు లక్షల మందికి రాజీవ్ యువ వికాస పథకం శాంక్షన్ లెటర్స్ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భా
మేషం – సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు.ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది.ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న అవకాశాలు లభిస్తాయి. వాటిని పూర్తిగా సద్వినియోగం చేసుకోండి. వృషభం – ఆర్థి
గుజరాత్ టైటాన్స్ పై లక్నో సూపర్ జెయింట్స్ విజయం సాధించింది. గుజరాత్ టైటాన్స్ ను 33 పరుగుల తేడాతో లక్నో సూపర్ జెయింట్స్ చిత్తు చేసింది. 236 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ నిర్ణీత 20 ఓ
శ్రీశైలం జలాశయానికి గురువారం స్వల్పంగా ఇన్ఫ్లో వస్తుంది. సుంకేసుల బ్యారేజ్ నుంచి 8 వేల 690 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తుండగా ఆంద్రి నుంచి 250 క్యూసెక్కుల ఇన్ఫ్లో సాగుతుంది. గత రెండు రోజులుగ
భారతీయ రైల్వేలో అత్యంత కీలక ఘట్టంగా అమృత్ భారత్ రైల్వే స్టేషన్ల ఆరంభోత్సవం జరిగింది. ప్రధాని నరేంద్ర మోడీ గురువారం వీడియో కాన్ఫరెన్స్ ప్రక్రియతో వర్చువల్గా 103 అమృత్ రైల్వే స్టేషన్లను
ప్రపంచవ్యాప్తంగా మళ్లీ మహమ్మారి కోవిడి 19 వైరస్ విజృంభిస్తోంది. చాప కింద నీరులా వ్యాపిస్తోంది. ఇండియాలోనూ కొత్తగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. తాజాగా ఎపిలోని విశాఖపట్నంలో కరోనా పాజిటి
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఓఎస్డి పేరుతో వ్యాపారవేత్తలను బెదిరింపులకు గురిచేస్తున్న మాజీ రంజీ క్రికెటర్ను హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి వద్ద నుంచి మొబ
కాళేశ్వరం కమిషన్ నోటీసుల నేపథ్యంలో బిఆర్ఎస్ అధినేత, మాజీ సిఎం కెసిఆర్తో మాజీ మంత్రి హరీష్రావు మరోసారి భేటీ అయ్యారు. విచారణలో భాగంగా మాజీ సిఎం, బిఆర్ఎస్ అధినేత కెసిఆర్తో పాటు మాజీ
ఐపిఎల్ 2025లో భాగంగా అహ్మదాబాద్ వేదికగా జరుగుతున్న మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ కు లక్నో జట్టు 236 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. ఈ మ్యాచ్ లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేపట్టిన లక్
ఎర్న్, ఎంపవర్, ఎవాల్వ్ సాధనే మా లక్ష్యమని స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క అన్నారు. గురువారం మాదాపూర్లోని శిల్పారామంలో ఉన్న ఇందిరా మహిళా శక్తి బజార్ను మిస్ వరల్డ్ పోట
ప్రముఖ బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ ఇంటి వద్ద వరుసగా రెండు రోజులుగా జరుగుతున్న పరిణామాలు భద్రతా సిబ్బందికి కలవరం కల్గించాయి. మంగళవారం తరువాత బుధవారం అనుమానాస్పద స్థితిలో ఆగంతకులు బంగళా
కోవిడ్19 నుంచి కోలుకున్నానని, ఇప్పుడు బాగున్నానని నటి శిల్పా శిరోద్కర్ గురువారం తెలిపింది. 51ఏళ్లున్న ఆమె ఈ మేరకు ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ పెట్టింది. ‘చివరికి కోలుకున్నా, ఇప్పుడు బాగున్
కశ్మీర్లోని పహల్గాం ఉగ్రదాడులకు ప్రధాన సూత్రధారులు ఇప్పటికీ తప్పించుకు తిరుగుతున్నారు. ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో 25 మంది పర్యాటకులు, స్థానిక గుర్రం సవారీవాలా దుర్మరణం చెందారు. ఈ ఘ
కన్నడ నటి రన్యారావు గోల్డ్ స్మగ్లింగ్ కేసులో కర్ణాటక హోం మంత్రి జి. పరమేశ్వరకు చెందిన విద్యాసంస్థలపై ఈడీ దాడులు జరిపిన సంగతి తెలిసిందే. ఈ పరిణామాలపై కర్నాటక రాష్ట్ర ఉపముఖ్యమంత్రి డీకే
కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్య హౌసింగ్ స్కీంలో దివ్యాంగులకు 4 శాతం రిజర్వేషన్ను కల్పించారు. సమాజంలో ఈ వర్గాలు వెనుకబడకుండా ఉండేందుకు , వారి సమీకృత అభివృద్ధికి ఈ కోటాను ఖరారు చేశారు. ఏ విధమైన వ
అమెరికా రాజధాని వాషింగ్టన్లె ఇజ్రాయెల్ ఎంబసీ సిబ్బందికి చెందిన ఇద్దరి హత్య జరిగింది. ఇక్కడి జూయిష్ మ్యూజియంకకు సమీపంలోనే ఈ కాల్పుల ఘటనలో వారు చనిపోయారు. గాజాలో ఇజ్రాయెల్ సేనల స్వైరవ
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం 353సి జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడిక్కడే మృతి చెందగా పలువురు తీవ్ర గాయాలపాలయ్యారు. గాయపడ్డ వారిని భూపాలపల్లి
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులు పండించిన వరి పంటను కొనుగోలు చేస్తామని హామీ ఇవ్వడంతో రైతులు పంటను అరబెట్టి కల్లాల వద్ద రాత్రింబవళ్లు కావలి ఉండి కొంత ధాన్యాన్ని సంచులు కొన్ని నింపి, సం
మాజీ ముఖ్యమంత్రి, బిఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు ఎమ్మెల్సీ కవిత సంచలన లేఖ రాశారు. ‘మైడియర్ డాడీ’ అంటూ గురువారం కవిత ఆరు పేజీల లేఖ రాశారు. పార్టీ లీడర్స్కు యాక్సెస్ ఇవ్వడ
ఐపిఎల్ 2025లో భాగంగా అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్, లక్నో సూపర్ జాయింట్స్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన గుజరాత్ జట్టు ముందుగా బౌలింగ్ ఎంచుకుంది.
‘పుష్ప 2’ సినిమాతో దేశవ్యాప్తంగా భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్. ఈ మూవీ బాలీవుడ్ బాక్సాఫీస్ ను రఫ్ఫాడించింది. 100 ఏళ్ల బాలీవుడ్ చరిత్రలో అత్యధిక కలెక్
జయశంకర్ భూపాల్పల్లి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సరస్వతి పుష్కరాలకు కాళేశ్వరం వెళ్తుండగా కాటారం టోల్గేట్ వద్ద జాతీయ రహదారిపై కారు, ఆటో ఢీకొన్నాయి. గురువారం జరిగిన ఈ ప్రమా
లక్నో: ఉత్తరప్రదేశ్ లో భారీ వర్షాలు విధ్వంసం సృష్టించాయి. రాష్ట్రంలో నిన్నటి నుంచి కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. మెరుపులు, ఉరుములు, బలమైన ఈదురు గాలులతో కూడిన తుఫాను వర్షాలు రాష్ట్రాన
హైదరాబాద్: ఎస్ఎల్ బిసిలో చిక్కుకున్న వారిని కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా బయటకు తీసుకురాలేదని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ విమర్శించారు. కెటిఆర్ మీడియాతో మాట్లాడుతూ..కాళేశ్వరం వ
చండీగఢ్: చండీగఢ్లోని పంజాబ్, హర్యానా హైకోర్టుకు బాంబు బెదిరింపులు వచ్చాయి. కోర్టులో బాంబు పెట్టినట్లు రిజిస్ట్రార్ కార్యాలయానికి గురువారం ఈమెయిల్ ద్వారా బాంబు బెదిరింపు వచ్చినట్ల
వైసిపి మాజీ రాజ్యసభ ఎంపి విజయసాయి రెడ్డిపై ఆ పార్టీ అధినేత జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. విజయసాయిరెడ్డి చంద్రబాబుకు లొంగిపోయారని దుయ్యబట్టారు. ఈ మేరకు జగన్ మీడియాతో మాట్లాడుతూ.. కూటమిక
డిప్యూటీ సిఎం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు ‘ఉస్తాద్ భగత్సింగ్’ మేకర్స్ గుడ్ న్యూస్ చెప్పారు. ఈ మూవీ షూటింగ్ కొంతభాగం జరిగిన తర్వాత పవన్ పొలిటికల్ గా బిజీ అయ్యారు. దీంతో ఈ సిని
ఆపరేషన్ సిందూర్ పై ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆపరేషన్ సిందూర్ ద్వారా పాకిస్తాన్ లోని ఉగ్రవాదులను అంతం చేశామని అన్నారు. ఎన్డీయే ప్రభుత్వం త్రివిధ దళాలకు పూర్తి స్వేచ్ఛ ఇచ్
లేఖలు రాసి దులుపుకోవడం కాదు…. బుల్లెట్ దిగిందా? లేదా? చూడండి ఎవరి హయాంలో రైల్వే స్టేషన్లు అభివ్రుద్ధి చెందాయో చూడండి జమ్మికుంట-రైల్వే స్టేషన్ ను ‘‘అమృత్ భారత్’’లో చేరుస్తాం కరీంనగర్-హస
హైదరాబాద్: తెలంగాణ అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందని బిజెపి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ( kishan Reddy)తెలిపారు. కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీకి ప్రధాని నరేంద్రమోడీ శంకుస్థాపన చేస్తే, మాజీ సిఎం
కరీంనగర్: తాను కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నప్పుడు రైల్వే శాఖ మంత్రిగా మమతా బెనర్జీ ఉన్నప్పుడు ఈ స్టేషన్ ను మార్పు చేయడం జరిగిందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. అమృత్ భారత్ స్ట
నియంతల ఏలుబడిలో పౌరహక్కులకు తావు ఉండదు. మంచీ, మానవత్వానికి చోటు దొరకదు. నిరంకుశత్వానికే అక్కడ అగ్రతాంబూలం. కానీ, నేటి ఆధునిక యుగంలో ప్రజాస్వామ్యం ముసుగులో నియంతలను తలదన్నే దేశాలున్నాయ
అమరావతి: ఎపిలో జరుగుతున్న పరిణామాలపై నాణేనికి రెండవ వైపున చూపించే ప్రయత్నం చేస్తున్నామని వైసిపి అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తెలిపారు. గురువారం జగన్ మోహన్ రెడ్డి మీడియాత
ప్రైవేటు బడి (private educations) ఫీజు భారమైంది. అక్షరాలు దిద్దించడానికే లక్షలు దాటింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా స్కూల్ ఫీజులు గణనీయంగా పెరిగాయి. 5% దాటని ధనవంతుల సంగతి పక్కనపెడితే మిగతా 95% మధ్యతరగతి
జ్యోతి మల్హోత్రా పేరు ఇప్పుడు భారతదేశం అంతటా ప్రతిధ్వనిస్తుంది. ఆకర్షణీయ రూపురేఖలతో, చక్కటి ఉచ్చారణతో, మంచి వాగ్ధాటితో ఎంతటివారినైనా ఇట్టే ఆకర్షించే శక్తిసామర్థ్యాలు గల జ్యోతి మల్హో
ప్రకృతి వనరులను కేవలం పారిశ్రామిక అవసరాలు తీర్చే వ్యాపార వస్తువులుగా చూసే అభివృద్ధి చెందిన దేశాల అహంకారపూరిత వైఖరే నేడు భూమ్మీద యావత్తు జీవరాశి ఎదుర్కొంటున్న సమస్త సంక్షోభాలకి కారణ
కంటెంట్ను నమ్మి రాబోతున్న చిత్రం ఒక బృందావనం. ( A Brindavanam) నూతన నటీనటులు బాలు, షిన్నోవాలతో పాటు శుభలేక శుధాకర్, అన్నపూర్ణమ్మ, శివాజీ రాజా, రూప లక్ష్మి, సాన్విత, కళ్యాణి రాజు, మహేంద్ర, డి.డి. శ్రీ
యూనివర్సల్ హీరో కమల్ హాసన్ గ్యాంగ్స్టర్ యాక్షన్ డ్రామా ‘థగ్ లైఫ్’ (Thug Life)లోని మ్యూజికల్ యూనివర్స్ మరింత స్వీట్గా మారింది. మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ పాన్ ఇండియా మూవీ సింగిల
డా.రాజేంద్ర ప్రసాద్, అర్చన కాం బినేషన్లో రూపేష్, ఆకాంక్ష సింగ్ హీరో హీరోయిన్లుగా పవన్ ప్రభ దర్శకత్వంలో మా ఆయి ప్రొడక్షన్స్ పతాకంపై రూపేష్ నిర్మించిన ‘షష్టిపూర్తి’ (Shashtipurthi)చిత్రం ఈ నెల 30న
చెన్నై: తమిళనాడులోని తంజావూరులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సెంగ్కిప్పటి బ్రిడ్జి సమీపంలో జాతీయ రహదారిపై ఆర్టిసి బస్సు, టెంపో ఢీకొనడంతో ఐదుగురు ఘటనా స్థలంలోనే మృతి చెందారు. ఈ ప్రమాద
మలయాళం సూపర్ స్టార్ మోహన్లాల్ పుట్టిన రోజు (మే 21) సందర్భంగా ఫ్యాన్స్కు మంచి ట్రీట్ ఇచ్చారు. మాలీవుడ్లోనే కాకుండా పాన్ ఇండియా వైడ్గా వస్తున్న క్రేజీ ప్రాజెక్టుల్లో ‘వృషభ’ (Vrishabha) చిత్ర
హైదరాబాద్ లోని సరూర్నగర్లో రోడ్డు ప్రమాదం చోటుచేసకుంది. గురువారం ఉదయం అపార్ట్మెంట్ పక్కన పార్కింగ్ చేసిన రెండు కార్లను మరో కారు ఢీకొట్టింది. వెంటనే కారు డ్రైవర్ అక్కడి నుంచి పారిప
బెంగళూరు: బిజెపి ఎంఎల్ఎ అనుచరులు ఓ మహిళపై గ్యాంగ్ రేప్కు పాల్పడిన అనంతరం తన ఆమె ముఖంపై సదరు ఎంఎల్ఎ మూత్రం పోశారని మహిళ ఆరోపణలు చేసింది. అనంతరం ఆమెకు పాయిజన్ ఇంజక్షన్ వేశారు. ఈ సంఘటన క
ఐకాన్స్టార్ అల్లు అర్జున్, పాన్ ఇండియా సూపర్ డైరెక్టర్ అట్లీ కాంబోలో ఓ సెన్సేషనల్ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ కాంబో కోసం భారతదేశ సినీ ప్రేమికులతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్
ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఎంతోమంది హీరోలను, నటీనటులను, దర్శకులను, టెక్నీషియన్లను తెలుగు సినీ పరిశ్రమకు అందించారు. ఇప్పుడు ఆయన మరో ముందడుగు వేసి, తెలుగు సినీ పరిశ్రమకు మరింత టాలెంట్ను పర
సమరోత్సాహంతో గుజరాత్ అహ్మదాబాద్: ఐపిఎల్ సీజన్ 2025లో అసాధారణ ఆటతో అదరగొడుతున్న గుజరాత్ టైటాన్స్ గురువారం లక్నో సూపర్జెయింట్స్తో జరిగే పోరుకు సమరోత్సాహంతో సిద్ధమైంది. 18 పాయింట్లతో గుజ
చెన్నై: మహేంద్ర సింగ్ ధోనీ మరి కొం త కాలం పాటు ఐపిఎల్లో కొనసాగ డం ఖాయంగా కనిపిస్తోంది. వచ్చే సీజన్లో కూడా ఆడేందుకు తాను సిద్ధంగా ఉన్నానని ధోనీ ప్రకటించడం ప్రాధాన్య త సంతరించుకుంది. ఈ స
మన తెలంగాణ/క్రీడా విభాగం: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (Indian Premier League Season) ఐపిఎల్ సీజన్ 2025 ముగింపు దశకు చేరుకుంది. ఇప్పటికే మూడు జట్లు ప్లేఆఫ్కు చేరుకున్నాయి. ఈ సీజన్లో ఏమాత్రం అంచనాలు లేకుండా బరిలో