మిరాయ్ లాంటి పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ తర్వాత పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నుంచి వస్తున్న మ్యూజికల్ రొమాంటిక్ ఎంటర్టైనర్ ’తెలుసు కదా’. స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటిస్తున్న ఈ చి
హీరో ప్రియదర్శి ప్రస్తుతం రానా దగ్గుబాటి సమర్పణలో పుస్కూర్ రామ్ మోహన్ రావు, జాన్వి నారంగ్ నిర్మాణంలో రిఫ్రెషింగ్ రొమాంటిక్ కామెడీ మూవీ ‘ప్రేమంటే’తో రాబోతున్నారు. ఆనంది హీరోయిన్ గా నట
మేషం - జీవిత భాగస్వామి సలహాలను పాటిస్తారు. రెండు మూడు విధాలుగా ఆశించిన కార్యక్రమాలను పురోభివృద్ధిలో నడిపించడానికి కావాల్సిన సహాయ సహకారాలు లభిస్తాయి. వృషభం - నూతన వ్యాపారాల ప్రయత్నాలు మ
న్యూయార్క్ : చైనా మహిళతో నడిపిన ప్రేమ వ్యవహారాన్ని దాచిపెట్టిన కారణంగా ఓ అమెరికా దౌత్యవేత్తపై వేటు పడింది. ఆ మహిళపై గూఢచర్యం ఆరోపణల నేపథ్యంలో ఇది జరిగింది. ఈ విషయాన్ని యూఎస్ విదేశాంగశా
విశాఖపట్నం: మహిళల వన్డే ప్రపంచకప్లో ఆతిథ్య టీమిండియాకు తొలి ఓటమి ఎదురైంది. గురువారం విశాఖపట్నం వేదికగా జరిగిన ఉత్కంఠభరిత పోరులో సౌతాఫ్రికా మూడు వికెట్ల తేడాతో భారత్ను ఓడించింది. తొ
మాస్కో : గతేడాది అజర్బైజాన్ ఎయిర్లైన్స్ విమాన ప్రమాదానికి సంబంధించి రష్యా అధ్యక్షుడు పుతిన్ కీలక వ్యాఖ్యలు చేశారు. అది విషాదకరమైందన్న ఆయన, ఆ ప్రమాదానికి రష్యా వైమానిక దళం కారణమని అంగ
బెంగళూరు : మహిళా ఉద్యోగుల విషయంలో కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నెలకు ఒకరోజు వేతనంతో కూడిన సెలవు ఇవ్వాలని రాష్ట్ర క్యాబినెట్ సమావేశంలో నిర్ణయించారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యో
పాట్నా: బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ ఖరారైన నేపథ్యంలో ప్రధాన రాజకీయ పార్టీలు దూకుడు పెంచాయి. ఓటర్లను ఆకర్షించేందుకు ఆయా పార్టీల నేతలు హామీల వర్షం కురిపిస్తున్నారు. ఈ క్రమంలో తామ
టమాటా లోడ్తో వెళ్తున్న బోలెరాను కంది మండలంలో వెనుక నుంచి వస్తున్న డిసిఎం గురువారం ఢీ కొట్టింది. వివరాలిలా ఉన్నాయి. బోలెరా వాహనం టమాటాలను తీసుకుని శంకర్పల్లి నుంచి నారాయణఖేడ్కు బయల
హైదరాబాద్ సిటిలో మరోసారి భారీగా డ్రగ్స్ పట్టిబడింది. నగరంలోని సుచిత్ర సర్కిల్లో ఉన్న కాకినాడకు చెందిన పిఎన్ఎం లైఫ్ సైన్సెస్ కంపెనీలో ఎఫిడ్రిన్ తయారు చేస్తున్న ముఠాను పోలీసులు అదుప
భారత స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన మహిళల వన్డే క్రికెట్లో సరికొత్త రికార్డును నెలకొల్పింది. వన్డే ప్రపంచకప్లో భాగంగా గురువారం విశాఖపట్నం వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్లో మ
నల్లగొండ జిల్లా, చిట్యాల తహశీల్దార్ కృష్ణనాయక్ ఎసిబి అధికారులకు చిక్కాడు. ఈ సంఘటనకు సంబందించిన వివరాలను మహబూబ్నగర్ ఎసిబి డిఎస్పి, నల్లగొండ రేంజ్ ఏసిబి ఇన్ఛార్జిగా బాధ్యతలు నిర్వ
రెండు తులాల బంగారం, డబ్బు అశ ఒక వ్యక్తిని దారుణంగా హతమార్చింది. డబ్బు కోసం స్నేహనికి సైతం వెన్నపొటు పొడిచారు. హోమో సెక్స్వల్తో ఏర్పడిన పరిచయం కాస్తా స్నేహంగా మారి.. తీరా ప్రాణం తీసే
కొబ్బరి బోండాల మాటున గంజాయి అక్రమ రవాణా గుట్టును రాచకొండ నార్కొటిక్స్ పోలీస్స్టేసన్, ఈగల్ టీం, ఖమ్మం వింగ్ సంయుక్తంగా రట్టు చేసింది. ముగ్గురు రాజస్థాన్ ట్రాన్స్పోర్టర్లు చోటు నార
నగరంలో బిసి బాలికల వసతి గృహం నుంచి ముగ్గురు బాలికలు మిస్సింగ్ అయిన ఘటన నిజామాబాద్ జిల్లాలో కలకలం రేపుతోంది. కోటగల్లి బాలికల పాఠశాలలో వెనకబడిన తరగతుల వసతిగృహం నుంచి ముగ్గురు బాలికలు తప
యాదాద్రి భువనగిరి జిల్లా, రామన్నపేట మండల కేంద్రంలోని సుభాష్ సెంటర్లో కంటైనర్ లారీ ఢీకొని హోంగార్డు మృతి చెందాడు. ఈ సంఘటన గురువారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసులు త
జిల్లాలోని పోతిరెడ్డి రెడ్డి చెరువు వద్ద వాగును దాటే ప్రయత్నంలో క్రిష్టాపురం గ్రామ పంచాయతీ పరిధిలోని అంబటాపురం గ్రామానికి చెందిన తనెం బాలయ్య, రాములమ్మ దంపతులిద్దరూ వాగులో కొట్టుక
జగిత్యాల జిల్లా, ఎండపల్లి మండలం, మారేడుపల్లి గ్రామంలో గురువారం ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్తో కౌలు రైతు మృతి చెందాడు. వివరాల్లోకి వెళ్తే.. గ్రామానికి చెందిన బింగి సతీష్ తండ్రి చిన్నయ్య
మనతెలంగాణ/హైదరాబాద్ : బిసి రిజర్వేషన్లపై కాంగ్రెస్ ప్రభుత్వం డ్రామా చేస్తోందని మాజీ మంత్రి, బిఆర్ఎస్ ఎంఎల్ఎ హరీష్ రావు ఆరోపించారు. ఆరు గ్యారెంటీల లాగే, కాంగ్రెస్ 42 శాతం బిసి రిజర్వేషన
ఆర్టీసిని విధ్వంసం చేసిందే బిఆర్ఎస్ ప్రభుత్వమని కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ ఫైర్ అయ్యారు. మళ్లీ నేడు వారు చార్జీల పెంపు, ఆర్టీసి కార్మికుల కష్టనష్టాలపై మాట్లాడుతుంటే నవ్వొస్
మహిళల వన్డే ప్రపంచకప్ 2025లో భాగంగా విశాఖపట్నం వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మ్యాచ్ లో టీమిండియా మొదట తడబడినా.. రిచా ఘోష్ అద్భుత పోరాటంతో రేసులో నిలిచింది. రిచా పోరాటంతో భారత్, దక్షి
మొక్కజొన్న పంటను మద్ధతు ధరకు కొనుగోలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. గురువారం సిఎం రేవంత్ రెడ్డితో మద్ధతు ధరక
మహిళల వన్డే ప్రపంచకప్ 2025లో భాగంగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మ్యాచ్ లో టీమిండియా తడబడుతోంది. ఈ మ్యాచ్ లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేపట్టిన భారత్ వరుస వికెట్లు కోల్పోతోంది. ఇప్పటికే ర
తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బిసి రిజర్వేషన్ల అమలు కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన జిఓ 9పై రాష్ట్ర హైకోర్టు స్టే విధించింది. రెండు రోజులుగా కొనసాగిన ఇరువర్గాల వాదనలు విన్న హైక
అమరావతి: పరిశ్రమల వ్యర్థాల వల్ల మత్స్య సంపద తగ్గిపోతుందని ఆందోళన చెందుతున్నారని ఎపి డిప్యూటి సిఎం పవన్ కల్యాణ్ తెలిపారు. వ్యర్థాలను శుద్ధి చేయకుండా వదలడం వల్ల మత్యసంపద దెబ్బతింటుందని
అమరావతి : రైతు సేవా కేంద్రాలను రీ- ఓరియంటేషన్ చేసేలా చర్యలు తీసుకోవాలని ఎపి సిఎం చంద్రబాబు నాయుడు అధికారులకు తెలిపారు. రైతులకు ప్రభుత్వ సేవల విషయంలో కీలకపాత్ర పోషించాలని అన్నారు. రైతుల
హైదరాబాద్: బిసి రిజర్వేషన్లపై రెండో రోజు హైకోర్టులో వాదనలు కొనసాగుతున్నాయి. బిసి కులగణనపై అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం చేసిందని హైకోర్టుకు అడ్వకేట్ జనరల్ సుదర్శన్రెడ్డి తెలిపారు. స్
హైదరాబాద్: గాంధీభవన్ లో లీగల్ టీమ్ అందుబాటులో ఉండాలని మంత్రులకు సిఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఇన్ చార్జ్ మంత్రులు జిల్లాల నాయకులతో మాట్లాడాలని అన్నారు. ఈ సందర్భంగా గాంధీ భవన్ ఆయన మీడియా
హైదరాబాద్: గ్రూప్-1 విషయంలో ప్రభుత్వంపై ఒత్తిడి కార్యక్రమాలు చేపడుతామని ఎంఎల్సి కవిత తెలిపారు. 15న డివిజన్ బెంచ్ తీర్పుపై విద్యార్థుల భవిష్యత్ ఆధారపడి ఉందని తెలియజేశారు. సోమాజిగూడ ప్ర
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విజయనగరం జిల్లా బొబ్బిలి గ్రామం గొల్లవీధిలో దారుణం చోటు చేసుకుంది. ఇంటి గోడ కూలి మహిళ మృతి చెందింది. గోడ కూలిన ఘటనలో మరో ఇద్దరికి గాయాలయ్యాయి. క్షతగాత్రు
హైదరాబాద్: ఇవాళ్టి నుంచి లోకల్ బాడీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ మొదలవుతుండడంతో టిపిసిసి సమావేశమైంది. ఈ సమావేశంలో రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్, పిసిసి ప్రె
అమరావతి: మెడికల్ కాలేజీలను ఎక్కడా ప్రైవేటీకరణ చేయడం లేదని ఎపి మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు. పిపిపి మోడల్ లో అభివృద్ధి చేయడం కోసం మరింత మెరుగైన సేవలు అందించడానికి ఈ ప్రయత్నం అని అన్
హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనలో ఆర్టిసి పూర్తిగా నిర్వీర్యమైందని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శలు గుప్పించారు. మహాలక్ష్మి డబ్బులు ఆర్టిసికి ప్రభుత్వం సకాలంలో చెల్లించడ
చింతా వరలక్ష్మీ సమర్పణలో శ్రీ చక్రాస్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ మీద చింతా వినీష రెడ్డి, చింతా గోపాల కృష్ణా రెడ్డి నిర్మాతలుగా వినయ్ రత్నం తెరకెక్కించిన చిత్రం ‘శ్రీ చిదంబరం’. వంశీ తుమ్
ఎస్ఎస్ దుశ్యంత్, అశికా రంగనాథ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఎపిక్ ఫాంటసీ డ్రామా గత వైభవ. సింపుల్ సుని దర్శకత్వంలో సర్వెగర సిల్వర్ స్క్రీన్స్, సుని సినిమాస్ బ్యానర్స్ పై దీపక్ తిమ్మప్ప,
రంగారెడ్డి: కళ్ల ఎదుటే కన్నతల్లి ఉరి వేసుకొని చనిపోతుంటే తనయుడు కాపాడలేకపోయాడు. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా ఎల్బి నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...
హైదరాబాద్: శాంతియుతంగా ఆర్టిసి ఎండికి వినతి పత్రం ఇవ్వాలని బిఆర్ఎస్ పిలుపునిచ్చిందని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ తెలిపారు. తనతో పాటు బిఆర్ఎస్ నేతల గృహనిర్భందంపై మండిపడ్డా
విభిన్నమైన కథా, కథనాలతో రామకృష్ణ వట్టికూటి సమర్పణలో అలుక్కా స్టూడియోస్, శ్రీ వారాహి ఆర్ట్, భవిష్య విహార్ చిత్రాలు బ్యానర్లపై రమణ్, వర్షా విశ్వనాథ్ హీరో హీరోయిన్లుగా రామచంద్ర వట్టికూటి
మెగా పవర్ స్టార్ రామ్చరణ్ నటిస్తున్న యాక్షన్ డ్రామా పెద్ది చిత్రీకరణ శర వేగంగా జరుగుతోంది. బుచ్చి బాబు సాన దర్శకత్వంలో వృద్ధి సినిమాస్ బ్యానరపై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్న ఈ చిత
గాంధీనగర్: ఓలా స్కూటీ రిపేర్ విషయంలో కంపెనీ వాళ్లు సరిగా స్పందించలేదని వాహనాన్ని షోరూమ్ ముందు కస్టమర్ తగలబెట్టాడు. ఈ సంఘటన గుజరాత్ రాష్ట్రం పాలన్పూర్లో జరిగింది. సాహిల్ కుమార్ అనే వ్
హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వం పెంచిన బస్సు చార్జీలను తక్షణమే తగ్గించాలని డిమాండ్ చేస్తూ చలో బస్సు భవన్ కు బిఆర్ఎస్ పిలుపునిచ్చింది. సామాన్యులపై భారం మోపేలా పెంచిన బస్ టికెట్ చ
తిమ్మాపూర్: వరికోత మిషన్ను ఆర్టిసి బస్సు ఢీకొట్టడంతో ఒకరు మృతి చెందారు. ఈ సంఘటన కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం కొత్తపల్లి రాజీవ్ రహదారిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.
మాడ్గుల: రంగారెడ్డి జిల్లా మాడ్గుల మండలం అప్పారెడ్డిపల్లిలో పిడుగుపాటు రైతు మృతి చెందాడు. అప్పారెడ్డిపల్లి గ్రామానికి చెందిన అల్లి బుచ్చయ్య(50) అనే రైతు వ్యవసాయ పొలంలో పని చేస్తున్నాడు
మెగా పవర్ స్టార్ రామ్చరణ్ నటిస్తున్న యాక్షన్ డ్రామా పెద్ది చిత్రీకరణ శర వేగంగా జరుగుతోంది. బుచ్చి బాబు సాన దర్శకత్వంలో వృద్ధి సినిమాస్ బ్యానరపై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్న ఈ చిత
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఈసారి నోబెల్ శాంతి బహుమతి ఎలాగైనా పొందాలన్న ఆకాంక్షతో చాలాకాలంగా నిరీక్షిస్తున్నారు. వారం రోజుల క్రితం ఈ బహుమతిపై మాట్లాడుతూ అక్టోబర్ 10న తనకు నోబెల్ శాంతి బహ
వరంగల్లోని మా కాకతీయ విశ్వవిద్యాలయంలో డాక్టర్ బాలగోపాల్ స్మారకోపన్యాసం ఇవ్వడం గౌరవంగా భావిస్తున్నాను. భారతీయ సామాజిక, సాంసృ్కతిక, రాజకీయ చరిత్రలో కాకతీయవర్శిటీ, వరంగల్ కీలక స్థానాన
ట్రంప్ వివిధ దేశాలపై విధిస్తున్న దిగుమతి సుంకాలు (టారిఫ్లు) ఆ దేశ ఆర్థిక సంక్షోభాన్ని, దాని డొల్లతనాన్ని మరోసారి వెల్లడి చేసింది. సామ్రాజ్యవాదం ఒక పరాన్నభుక్కు. ఇతరులపై ఆధారపడి జీవించ
మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్కు మార్గం సుగ మం అయింది. నోటిఫికేషన్ విడుదలపై స్టే ఇ చ్చేందుకు హైకోర్టు నిరాకరించడంతో షెడ్యూల్ ప్రకారం అక్టోబర్9న య
వందేళ్ల ప్రయాణం పూర్తి చేసుకుంటున్న రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్)తో పోల్చదగిన మరో సంస్థ కనిపించదు. వేల సంవత్సరాల భారతీయ సామాజిక విలువలను వర్తింప చేసుకుంటూ, కాలగమనంలో సమాజ జీ
మన తెలంగాణ/హైదరాబాద్ : స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీలకు రిజర్వేషన్లు పెంపుపై ఇంకా సందిగ్ధత తొలగిపోలేదు. ఈ అంశంపై హైకోర్టు లో బుధవారం సుదీర్ఘంగా విచారణ కొనసాగిం ది. అనంతరం ఈ విచారణ మరుసట
మన తెలంగాణ / హైదరాబాద్ : గ్రామీణ ప్రాంతాలకు డిజిటల్ కనెక్టివిటీని అందించడంలో ‘తెలంగాణ’ ఇతర రాష్ట్రాలకు రోల్ మోడల్ గా మారిందని కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య ఎం. సింధియా కితాబునిచ్చారు. తె
మన తెలంగాణ/హైదరాబాద్ : మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ మధ్య తలెత్తిన వివాదం ఎట్టకేలకు పొన్నం ప్రభాకర్ క్షమాపణ చెప్పడంతో సమసిపోయింది. పీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్గౌడ్ బు
మన తెలంగాణ/హైదరాబాద్ : హైదరా బాద్లోని జూబ్లీహిల్స్ శాసనసభ నియోజకవర్గానికి నవంబర్ 11న జరగబోయే ఉప ఎన్నికకు తన అభ్యర్థిగా అధికార కాంగ్రెస్ పార్టీ నవీన్ యాదవ్ను ఎంపిక చేసింది. ఈ మేరకు ఎఐసి
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో ఒకే రోజు ముగ్గురు రైతులు ఆత్మహత్య చేసుకోవ డం అత్యంత బాధాకరమని, ఈ బలవన్మరణాలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిదే పూర్తి బా ధ్యత అని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడ
మన తెలంగాణ/హైదరాబాద్ : ఎపిలో ఘోర విషాదం చోటు చేసుకుంది. అం బేద్కర్ కోనసీమ జిల్లాలోని రాయవరం గ్రామంలోని లక్ష్మీ గణపతి గ్రాండ్ ఫైర్ వర్క్లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఒక్కసారిగా భారీ శబ
మాక్కే: ఆస్ట్రేలియా అండర్19 టీమ్తో జరిగిన రెండో యూత్ టెస్ట్లో భారత యువ జట్టు ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో భారత్ రెండు మ్యాచ్ల సిరీస్ను 20తో క్లీన్ స్వీప్ చేసింది
మేషం - జీవిత భాగస్వామి సలహాలను పాటిస్తారు. రెండు మూడు విధాలుగా ఆశించిన కార్యక్రమాలను పురోభివృద్ధిలో నడిపించడానికి కావాల్సిన సహాయ సహకారాలు లభిస్తాయి. వృషభం - నూతన వ్యాపారాల ప్రయత్నాలు మ
కొచ్చి: కేరళ లగ్జరీ కార్ల ప్మగ్లింగ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఇడి) వేగం పెంచింది. పలువురు నటులు, ఏజెంట్ల నివాసాలపై దాడులకు దిగింది. బుధవారం ఈ కేసుతో సంబంధం అనుమానాలతో నటులు ప
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల ఆరోగ్య పథకం (ఈహెచ్ఎస్) ఎన్నికల కోడ్ తరువాత అమల్లోకి రానుంది. ఈ పథకం అమల్లోకి వస్తే 7.14 లక్షలకు పైగా ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు నగదు రహిత చికిత్స అందే అవకాశ
దుబాయి: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) బుధవారం తాజాగా ప్రకటించిన టెస్ట్ ర్యాంకింగ్స్లో జో రూట్ (ఇంగ్లండ్) బ్యాటింగ్లో, జస్ప్రిత్ బుమ్రా (భారత్) బౌలింగ్ విభాగంలో టాప్ ర్యాంక్లను ని
భారతదేశంలో ఒక్క జిబి వైర్లెస్ డేటా కేవలం ఒక్క కప్పు ఛాయ్ ధర అని ప్రధాని నరేంద్ర మోడీ చెప్పారు. బుధవారం ఆయన ఇక్కడ ఇండియా మొబైల్ కాంగ్రెస్ ప్రారంభోత్సవ సభలో ప్రసంగించారు. మొబైల్స్ నుంచి
నగరంలోని చాదర్ఘాట్ రోడ్డుపై కొండచిలువ కలకలం రేపింది. చాదర్ ఘాట్ సాయిబాబా దేవాలయం సమీపంలో కొండచిలువ కనిపించడంతో ప్రజలు ఆందోళనకు గురయ్యారు. కొండ చిలువను రోడ్డుపై చూసిన స్థానికులు వెంట
పిడుగుపడి విద్యార్థి మృతి చెందిన ఘటన యాచారం మండల పరిధిలోని నల్లవెల్లి గ్రామంలో బుధవారం సాయంత్రం చోటుచేసుకొంది.వివరాల్లోకి వెళితే.. నల్లవెల్లి గ్రామానికి చెందిన జోగు మనీష్ 12 గ్రామంలోన
నల్లగొండ జిల్లా, హాలియా ఎస్బిఐ శాఖలో మంగళవారం రాత్రి విద్యుఘాతంతో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. బ్యాంక్ మేనేజర్ మోహన్ తెలిపిన వివరాల ప్రకారం.. మంగళవారం అర్థరాత్రి షార్ట్సర్కూట్ చోటుచ
నగరంలో కంట్రీమేడ్ పిస్టల్ వ్యాపారం గుట్టు రట్టయింది. ఫలక్నుమా పోలీసుల సమన్వయంతో ప్రత్యేక జోనల్ క్రైమ్ బృందం దేశీయంగా తయారు చేసిన పిస్టల్ను అక్రమంగా కలిగి ఉన్న ఇద్దరు వ్యక్తులను అరె
ఈ నెల 16న ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఏపీలో పర్యటించనున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన ఏర్పాట్లపై బుధవారం వెలగపూడి సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్షించారు. ఈ సమీక్
విశాఖపట్నం: మహిళల వన్డే ప్రపంచకప్లో భాగంగా గురువారం విశాఖపట్నంలో జరిగే మ్యాచ్లో సౌతాఫ్రికాతో టీమిండియా తలపడనుంది. ఇప్పటి వరకు ఆడిన రెండు మ్యాచుల్లోనూ విజయం సాధించిన భారత్ హ్యాట్రి
మొక్కజొన్న రైతుల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఖండిస్తూ వెంటనే మొక్కజొన్న రైతులను ఆదుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మాజీమంత్రి హరీష్ రావు బహిరంగ లేఖ రాశారు. రాష్ట్రంలోని రైతుల
జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గానికి జరగనున్న ఉప ఎన్నికలో మజ్లీస్ పార్టీ ఎందుకు పోటీ చేయడం లేదని బిజెపి ఎంపి రఘునందన్ రావు ప్రశ్నించారు. మజ్లీస్ పార్టీ పోటీ చేయకపోవడంలోని ఆంతర్యం ఏమ
పాట్నా: అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలవ్వడంతో బీహార్ రాజకీయాలు వేడెక్కాయి. అధికార ఎన్డీయే, విపక్ష మహాగఠ్ బంధన్ కూటముల్లోని పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు చర్చలు జరుగుతున్నాయి. ఈ క్రమం
న్యూఢిల్లీ : దగ్గు మందుతో చిన్నారుల మరణాల సంఘటన దేశవ్యాప్తంగా తీవ్ర దిగ్భ్రాంతి కలిగించింది. మధ్యప్రదేశ్లో కోల్డ్ రిఫ్ దగ్గుమందు కారణంగా పలువురు చిన్నారులు ప్రాణాలు కోల్పోయిన సంగతి
గ్రూప్-1 అభ్యర్థులకు అండగా ఉంటామని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత భరోసా ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ పేరు కోసం బోగస్ ఉద్యోగాలు ఇవ్వవద్దని విజ్ఞప్తి చేశారు. యువకులు ఏళ్ల తరబడి ఉద్యోగాల క
రెండో భార్యను బండరాయితో అతికిరాతకంగా బాది హతమార్చిన సంఘటన రంగారెడ్డి జిల్లా, చేవెళ్ల మండలం, ఆలూర్ అనుబంధ గ్రామమైన వెంకన్నగూడలో మంగళవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. సిఐ భూపాల్ శ్రీధర్
ఇస్లామాబాద్: ఆపరేషన్ సిందూర్తో భారత్ దెబ్బను రుచి చూసినా, పాకిస్థాన్ ప్రగల్భాలు మాత్రం ఆపట్లేదు. తాజాగా ఆ దేశ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ మాట్లాడుతూ భారత్తో మళ్లీ యుద్ధం జరిగే అవకాశాలను
స్టాక్హోమ్ : రసాయన శాస్త్రంలో విశేష పరిశోధనలు జరిపిన ముగ్గురు శాస్త్రవేత్తలకు ఈ ఏడాది నోబెల్ బహుమతి లభించింది. మెటల్ ఆర్గానిక్ ఫ్రేమ్వర్క్ ( లోహ సేంద్రియ చట్రాల) అభివృద్ధి చేసినందుకు
నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రి గర్భస్థ శిశువు మృతి చెందింది. వివరాల్లోకి వెళ్తే.. గుర్రంపోడు మండలానికి చెందిన కడమంచి మహేష్ భార్య రేణుక మంగళవారం ఉదయం పురిటినొప్పులతో ఆసుపత్రికి రావడంతో వైద
మధ్యప్రదేశ్లో దగ్గుసిరప్ మరణాలు కొనసాగుతున్నాయి. 24 గంటల్లో మరో ముగ్గురు పిల్లలు ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటివరకు మధ్యప్రదేశ్ లో కాఫ్ సిరప్ మరణాలు 20 కి చేరాయి. చింద్వారాలో 17 మంది, పంధు
ఏ4 మద్యం షాపులకు ఈసారి అధికంగా దరఖాస్తులు వచ్చే అవకాశం ఉందని ఎక్సైజ్ శాఖ అంచనా వేస్తోంది. రాష్ట్రంలో ఏ4 మద్యం షాపుల కోసం దరఖాస్తులను ఎక్సైజ్ శాఖ ఆహ్వానించగా ఈ నెల 7వ తేదీ (మంగళవారం) నాటికి 1
మహిళల వన్డే ప్రపంచ కప్ 2025లో భాగంగా బుధవారం ఆస్ట్రేలియా, పాకిస్థాన్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్ లో ఆసీస్, పాక్ జట్టుకు 222 పరుగుల లక్ష్యాన్ని నిర్ధేశించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చ
యావత్ దేశానికే తలమానికంగా నిలిచిన తెలంగాణ సంక్షేమ గురుకులాలకు అద్దె బకాయిలు పేరుకుపోయి, చివరికి భవనాలకు తాళాలు వేసే దుస్థితి రావడం అత్యంత దుర్మార్గమని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడె
రాష్ట్రంలో రెండు దగ్గు మందులను నిషేధిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రీలైఫ్, రెస్పీఫ్రెష్- టీఆర్ కఫ్ సిరప్లను విక్రయించొద్దంటూ అందులో డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్(డిసిఎ)
న్యూఢిల్లీ: ఉగ్రవాదుల కాల్పుల్లో 11 మంది పాకిస్థాన్ సైనికులు మృతి చెందారు. మంగళవారం అర్థరాత్రి సమయంలో పాక్ సైనికులు, ఉగ్రవాదుల మధ్య భీకర కాల్పులు చోటుచేసుకున్నాయి. పాకిస్తాన్లోని ఖైబర
హైదరాబాద్: జడ్పిటిసి, ఎంపిటిసి ఎన్నికల ప్రక్రియ గురువారం(అక్టోబర్ 9) ప్రారంభం కానుంది. తొలి విడత జడ్పిటిసి, ఎంపిటిసి ఎన్నికలకు గురువారం రిటర్నింగ్ అధికారులు నోటీసులు జారీ చేయనున్నారు. ఉ
తెలంగాణలో బిసి రిజర్వేషన్లపై ఉత్కంఠ నెలకొంది. 42 శాతం బిసి రిజర్వేషన్లపై కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన జీవోను రద్ద చేయాలని రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఇద్దరు వ్యక్తులు హైకోర్టులో పిట
వెస్టిండీస్తో జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్లో భారత్ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్లో భాగంగా జరిగిన ఈ పోరులో భారత్ ఒక ఇన్నింగ్స్ 140 పరుగుల తేడాతో గెలిచింద
టీం ఇండియా ప్రధాన కోచ్గా గౌతమ్ గంభీర్ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి జట్టులో చాలా మార్పులు చోటెు చేసుకున్నాయి. ముఖ్యంగా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ విషయంలో గంభీర్ కాస్త కఠినంగా వ్యవహరిం
టాలీవుడ్ స్టార్ హీరో ఎన్టిఆర్ బాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన సినిమా ‘వార్-2’. హృతిక్ రోషన్, ఎన్టిఆర్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా స్వాతంత్ర్య దినోత్సవం కానుకగా.. ఆగస్టు 14వ తేదీన విడుదలై
హైదరాబాద్: బిసి రిజర్వేషన్లపై హైకోర్టులో విచారణ కొనసాగుతోంది. భోజన విరామం తర్వాత హైకోర్టులో ఇరు పక్షాలు తమ వాదనలు వినిపిస్తున్నాయి. 42 శాతం రిజర్వేషన్లకు శాస్త్రీయ ఆధారాలు చూపలేదని పిట
దేశం కోసం భారీ డీల్ని ఆసీస్ క్రికెటర్లు ప్యాట్ కమ్మిన్స్, ట్రావిస్ హెడ్లు తిరస్కరించారట. ప్రస్తుతం సోషల్మీడియాను ఈ వార్త కుదిపేస్తోంది. ఐపిఎల్కి చెందిన ఓ ఫ్రాంచైజీ కమ్మిన్స్, హెడ్