దుబాయి: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) బుధవారం తాజాగా ప్రకటించిన వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్లో స్టార్ ఆటగాడు రోహిత్ శర్మ టాప్ ర్యాంక్ను నిలబెట్టుకున్నాడు. మరో సీనియర్ బ్యాటర్ వి
మేషం వృత్తి వ్యాపారాలలో శ్రమాధిక్యత అధికమవుతుంది. చేపట్టిన పనులు మందగిస్తాయి. ఆర్థిక ఇబ్బందులు చికాకు వస్తాయి. ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారిస్తారు. ఉద్యోగాలు ఊహించని స్థానచలన సూచనల
భారతీయ సినిమా కీర్తిని కొత్త శిఖరాలకు చేరుస్తున్న రెబల్ స్టార్ ప్రభాస్ నట ప్రస్థానం 23 ఏళ్లకు చేరుకుంది. ఈశ్వర్ సినిమాతో మొదలైన ప్రభాస్ సిల్వర్ స్క్రీన్ జర్నీ బాక్సాఫీస్ వద్ద కొత్త రిక
మన తెలంగాణ/హైదరాబాద్: ఇండియా అండర్19 ఏ టీమ్లో హైదరాబాద్కు చెందిన మహ్మద్ మాలిక్ చోటు సంపాదించాడు. ఇటీవల జరిగిన వినూ మన్కడ్ ట్రోఫీలో హైదరాబాద్ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ మాలిక్ టాప్ వికెట్ టేకర
ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని యూనిక్ ఎంటర్టైనర్ ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ తో అలరించబోతున్నారు. పాన్ ఇండియా నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి మహేశ్ బాబు పి దర్
న్యూఢిల్లీ : ప్రభుత్వ రంగ కెనరా బ్యాంకు శుభవార్త వెల్లడించింది. ఈఎంఐల భారాన్ని తగ్గించే దిశగా చర్యలు చేపట్టింది. మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేట్లు (ఎంసిఎల్ఆర్) తగ్గిస
న్యూఢిల్లీ : బీజేపీ, ఎన్నికల కమిషన్ కుమ్మక్కై బహిరంగంగా ఓట్ల చోరీకి పాల్పడుతున్నాయని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మరోసారి తీవ్రంగా ఆరోపించారు. ప్రత్యక్షంగా “ప్రజాస్వామ్య ఖూనీ” సాగు
అంకారా : టర్కీకి చెందిన సీ130 సైనిక రవాణా విమానం 20 మందితో మంగళవారం అజర్బైజాన్ నుంచి టర్కీ వెళ్తూ మార్గమధ్యంలో జార్జియా భూభాగంపై కూలిపోయింది. టర్కీ రక్షణ మంత్రి యాసర్ గులేర్ బుధవారం ఈ సంఘ
బీజింగ్ : చైనాలో నిర్మించిన భారీ వంతెన పాక్షికంగా కుప్పకూలింది. సిచూవాన్ ప్రాంతంలో ఈ ఘటన మంగళవారం జరిగినట్లు చైనా అధికారిక వార్తాసంస్థ తెలిపింది. ఓ నదిపై నిర్మించిన ఈ వంతెనను జాతీయ రహద
న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో ఎర్రకోట వద్ద జరిగిన కారు బాంబు పేలుడు దారుణ ఉగ్రవాద చర్య అని కేంద్ర మంత్రి మండలి గర్హించింది. ప్రధాని నరేంద్ర మోడీ భూటాన్ పర్యటన తరువాత బుధవారం ఇక్కడిక
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అధ్యక్షతన ఈ నెల 15వ తేదీన మధ్యాహ్నాం 3 గంటలకు కేబినెట్ భేటీని నిర్వహించనున్నట్లుగా అధికారిక వర్గాలు తెలిపాయి. స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు బిసి రిజర్వేషన్ల
ప్రపంచ ప్రతిభను రప్పిస్తాం ...తప్పదు హెచ్ 1 బి వీసా సమర్థనీయమే ప్రతిభ కొరతతోనే ఇతర దేశాల నుంచి వలస ఫాక్స్ న్యూస్ ఇంటర్వూలో ట్రంప్ యూటర్న్ న్యూయార్క్ : ప్రపంచవ్యాప్త ప్రతిభను అమెరికాకు తీ
దేశంలో ఎక్కువ కాలం ఉండి జాతీయ భద్రతకు ముప్పుగా భావించి మాదకద్రవ్యాల విక్రయ కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలపై హైదరాబాద్ నార్కోటిక్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ (హెచ్ న్యూ) బుధవారం ఒన
200 శక్తివంతమైన ఐఈడీలు సిద్ధం ఎర్రకోట, ఇండియాగేట్ సహా పలు ఆలయాలు, ప్రార్థన మందిరాలు టార్గెట్ జనవరి నుంచే కుట్రలు, అనుమానం రాకుండా డాక్టర్లతో అమలుకు చర్యలు ఫరీదాబాద్ సమీపంలోని దౌజ్, ఫతేపూ
బెళగావి : 15 జిల్లాలతో ఉత్తర కర్నాటక ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని ఆ రాష్ట్ర కాంగ్రెస్ ఎంఎల్ఎ రాజు కాగె రాష్ట్రపతి, ప్రధానమంత్రికి లేఖ రాశారు. తమ ప్రాంతానికి తీరని అన్యాయం జరుగు
ముంబై : బాలీవుడ్ సీనియర్ నటుడు ధర్మేంద్ర, గోవింద బుధవారంనాడు ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి అయ్యారు. ఇక్కడి బ్రీచ్కాండీ ఆస్పత్రిలో కొద్ది రోజులుగా చికిత్స తీసుకుంటున్న 89 ఏళ్ల ధర్మేంద్ర ఉ
బెంగళూరు: దేశంలో ఎన్నికల సమయంలోనే ఉగ్రదాడులు జరుగుతుండడానికి కారణాలేమిటని కర్ణాటక సిఎం సిద్ధరామయ్య సందేహాన్ని వెలిబుచ్చారు. ముఖ్యమంత్రి ప్రకటనపై విపక్షం బీజేపీ నుంచి తీవ్ర విమర్శలు
దుల్కర్ సల్మాన్ నటించిన పీరియాడికల్ డ్రామా ‘కాంత’. సెల్వమణి సెల్వరాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. రానా, సముద్రఖని కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రంలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్. దుల్కర్
ఫరీదాబాద్లో తన అద్దె ఇంటిలో పేలుడు పదార్ధాలను నిల్వచేయడానికి సహకరించాడన్న నేరారోపణపై హర్యానాకు చెందిన మతబోధకుడు మౌల్వీ ఇస్టియాగ్ను జమ్ముకశ్మీర్ పోలీసులు అదుపు లోకి తీసుకుని బుధవ
పత్తి రైతుల ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని నవంబర్ 14న చలో వరంగల్ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలంగాణ పత్తి రైతుల సంఘం వెల్లడించింది. వరంగల్లోని సిసిఐ రీజనల్ కార్యాలయం ఎదుట జరి
రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో పెరుగుతున్న వాహన ట్రాఫిక్తో ఎదురవుతున్న ఇబ్బందులను నివారించే దిశలో రవాణా వ్యవస్థను మరింత మెరుగుపరిచేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తున్నట్టు అ
పెన్షనర్లకు సౌకర్యం కల్పించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం మరో అడుగు వేసింది. మీసేవ ప్లాట్ఫారమ్ ద్వారా అందుబాటులో ఉన్న డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్ సేవతో ఇప్పుడు పెన్షనర్లు బ్యాంకులు, ట్రెజరీ
ఎర్రకోట వద్ద భారీ పేలుడు ఘటనతో లింక్ ఉందని అనుమానిస్తున్న ఎరుపు రంగు ఫోర్డు ఎకోస్పోర్ట్ కారును హర్యానాలో ఓ గ్రామం వద్ద గుర్తించారు. ఢిల్లీ పోలీసులు ఈ రెడ్ కార్ కోసం గాలిస్తున్నారు. ఈ కా
ఇంటి అద్దె కట్టలేక ఓ కుటుంబం రోడ్డున పడింది. వేములవాడ రూరల్ మండలంలోని హనుమాజీపేట గ్రామానికి చెందిన రామిని వరలక్ష్మి కూతురు మానసలు కలిసి గత కొన్ని సంవత్సరాలుగా వేములవాడ పట్టణంలోని ఓ ఇం
రాత్రి వేళ బయట అడుగు వేయడానికే భయంగా ఉంది అంటూ సాత్మెరి గ్రామస్తులు వణికిపోతున్నారు. పొలంలో ఉన్న మండపానికి కట్టిన ఆవుపై పులి దాడి చేయడంతో కలకలం రేగింది. ఆవు అక్కడికక్కడే మృతి చెందడం
హైదరాబాద్: రవాణా శాఖలో ఎన్ఫోర్స్మెంట్ నిరంతరం ఉండేలా ప్లాన్ ఆఫ్ యాక్షన్ కఠినతరం చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. బుధవారం ఆయన రవాణాశాఖపై సమీక్ష నిర్వహించారు. అనంతరం ఆయన మాట్ల
సూపర్ స్టార్ మహేష్, దర్శకధీరుడు రాజమౌళి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న పాన్ వరల్డ్ మూవీ #SSMB29(వర్కింగ్ టైటిల్). ఈ మూవీ కోసం అభిమానులతో పాటు సినీ ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ క్రమ
మత్స్యకారుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర పర్యాటక, సాంసృ్కతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. బుధవారం జిల్లాలోని కేంద్ర మత్స్యశాఖ సంయుక్త కార్యదర్
తల్లిదండ్రులు మందలించారనే మనస్తాపంతో కుమారుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన బుధవారం పెద్దపల్లి జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. మృతుడు పెద్దపల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ ఈర్ల స్వరూప సురే
ఢిల్లీలో ఆత్మాహుతి బాంబు దాడికి మూడు రోజుల ముందు అనుమానితుడు, డాక్టర్ ఉమర్ నబీ అజ్ఞాతంలోకి వెళ్లినట్లు సమాచారం. కుటుంబ సభ్యులకు కూడా అందకుండా తన ఫోన్ను స్విచ్చాఫ్ చేశాడు. హర్యానాలోని
విజయవాడ కానూరు వద్ద 249 కిలోల గంజాయిని డిఆర్ఐ అధికారులు పట్టుకున్నారు. ఆంధ్రప్రదేశ్ ఈగల్ టీమ్తో కలిసి చేసిన ఆపరేషన్లో భారీ ఎత్తున గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నిందితులు ఒడిశా నుం
కోల్కతా: నవంబర్ 14 నుంచి భారత్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య టెస్టు సిరీస్ ప్రారంభం కానుంది. ఐకానిక్ ఈడెన్ గార్డెన్స్లో జరగనున్నట్లు తొలి టెస్టులో ఇరుజట్లు తలపడనున్నాయి. గాయం నుంచి కోలుకున
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. రేపు (గురువారం) ఉదయం 9 గంటలకు యూఎస్- ఇండియా స్ట్రాటజిక్ పార్టనర్షిప్ ఫోరం (US- India Strategic Partnership Forum) సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పాల్
హైదరాబాద్: చంచల్గూడ జైల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఖైదీలుగా ఉన్న ఇద్దరు రౌడీ షీటర్ల మధ్య ఘర్షణ జరిగింది. రౌడీ షీటర్ల జాబ్రిపై మరో రౌడీ షీటర్ దస్తగిరి దాడి చేశాడు. ఈ ఘర్షణలో ములాఖత్
దేశంలో 6 ఎయిర్ పోర్టులకు బాంబు బెదిరింపులు వచ్చాయి. దేశరాజధాని ఢిల్లీతోపాటు, ముంబై, హైదరాబాద్, చెన్నై, త్రివేండ్రం, గోవా విమానాశ్రయాలను బాంబులతో పేల్చేస్తామని మెయిల్ వచ్చినట్లు అధికారు
దేశ రాజదాని ఢిల్లీలో జరిగిన పేలుడు ఘటనలో గాయపడిని వారిని ప్రధాని మోడీ పరామర్శించారు. భూటాన్ పర్యటన ముగించుకొని బుధవారం తిరిగొచ్చిన ప్రధాని మోడీ.. నేరుగా ఎల్ఎన్ జెపి ఆసుపత్రికి వెళ్లి బ
హైదరాబాద్: బెట్టింగ్ యాప్ల ప్రమోషన్స్ వ్యవహారంలో నటుడు ప్రకాశ్రాజ్ బుధవారం సిట్ విచారణకు హాజరయ్యారు. సిఐడి కార్యాలయంలో ఆయన్ని అధికారులు అన్ని కోణాల్లో ప్రశ్నించారు. అనంతరం ప్రకాశ్
ప్రముఖ నటుడు రాజీవ్ కనకాల, యాంకర్ సుమ కనకాల కుమారుడు రోషల్ కనకాల. హీరోగా తొలి చిత్రం ‘బబుల్గమ్’తో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం అతడు నటిస్తున్న చిత్రం ‘మోగ్లీ’. ‘కలర్ ఫోటో
ముంబై: బాలీవుడ్ నటుడు గోవిందా(61) అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే. అయితే తాను క్షేమంగానే ఉన్నానని ఆయన ప్రకటించారు. ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడ
భారత్, దక్షిణాఫ్రికా మధ్య మరో రెండు రోజుల్లో టెస్ట్ సిరీస్ పకారంభం కానుంది. రెండు టెస్ట్ల సిరీస్ తర్వాత, మూడు వన్డేలు, ఐదు టి20ల్లో ఇరు జట్లు తలపడతాయి. గత 15 సంవత్సరాలుగా సౌతాఫ్రికా భారత్
హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ ప్రాంతం ఫరూఖ్ నగర్ మండల పరిధిలోని నాగులపల్లి గ్రామంలో వీధి కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. రుత్విక్ అనే మూడేళ్ల బాలుడిపై వీధి కుక్కలు దాడి చేశ
హైదరాబాద్: యువత సాహసాలు చేసినప్పుడే విజయం దక్కుతుందని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. ఉన్నతస్థానానికి చేరుకోవాలనే లక్ష్యం పెట్టుకుని ఆ దిశగా కష్టపడాలని యువతకు సలహా ఇచ్చారు. ఔత్సాహిక పా
చెన్నై సూపర్ కింగ్స్.. ఐపిఎల్ 2026లో రాజస్థాన్ రాయల్స్ జట్టు నుంచి సంజూ శాంసన్ని తీసుకొని అతనికి బదులుగా రవీంద్ర జడేజా, శామ్ కర్రన్లను ట్రేడ్ చేస్తుందనే వార్తలు గత కొన్ని రోజులుగా వినిప
హైదరాబాద్: ‘శివ’ హీరోగా అక్కినేని నాగార్జున కెరీర్ని, దర్శకుడిగా రామ్ గోపాల్ వర్మ కెరీర్ని మలుపు తిప్పిన సినిమా. తొలి సినిమాతోనే ఇండస్ట్రీని షేక్ చేశాడు దర్శకుడు ఆర్జివి. ఈ సినిమాలో
హైదరాబాద్: టి20ల్లో స్పెషలిస్ట్ బ్యాట్స్మెన్ ఎవరు అంటే ముందుగా గుర్తుకు వచ్చే పేరు అభిషేక్ శర్మ. ఆసియా కప్, ఆస్ట్రేలియాలో టి20లో సిరీస్లో దూకుడుగా బ్యాటింగ్ చేసి ప్రత్యర్థులను హడలెత్త
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. టిడిపి - వైసిపి పోటాపోటీగా కార్యక్రమాలు నిర్వహిస్తోంది. వైసిపి మెడికల్ కాలేజీల ర్యాలీకి పోలీసు
చెన్నై: తమిళనాడు రాష్ట్రం శివగంగ జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. తిరుప్పువనమ్లోని సక్కుడిలో ద్విచక్రవాహనాన్ని పోలీసులు వాహనం ఢీకొట్టడంతో ముగ్గురు మృతి చెందారు. ఈ ప్రమాదంలో మరో మహి
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తిరుపతిలో విద్యార్థిపై ఉపాధ్యాయుడు అత్యాచారం చేయడంతో అతడిపై పోక్సో కేసు నమోదు చేసి నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. బాలికకు మాయ మాటలు చెప్పి లోబర్
తిరుపతి: కపిలేశ్వర స్వామి ఆలయం వద్ద అయ్యప్ప భక్తులు ఆందోళన చేపట్టారు. ఎన్నడూ లేని విధంగా కపిలతీర్థం పుష్కరిణీ వద్ద భక్తుల నిరసన తెలిపారు. స్నానం ఆచరించేందుకు అనుమతించడం లేదని టిటి
హీరో అల్లరి నరేష్ నటిస్తున్న థ్రిల్లర్ ‘12ఎ రై ల్వే కాలనీ’ సినిమాను నాని కాసరగడ్డ ద ర్శకత్వంలో శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్పై శ్రీ నివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు. పవన్ కుమార్
హైదరాబాద్: నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం మంగళ్పాడ్లో పెళ్లింట విషాదం నెలకొంది. పెళ్లికి ముందు చెట్టుకు ఉరి వేసుకొని ప్రతాప్(౩౦) ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంట్లో గొడవ జరిగిందన్న మనస్థ
విక్రాంత్, చాందినీ చౌదరి జంటగా నటిస్తున్న సిని మా ‘సంతాన ప్రాప్తిరస్తు‘. ఈ సినిమాను మధుర ఎంటర్టైన్మెంట్, నిర్వి ఆర్ట్ బ్యానర్స్ పై మధుర శ్రీధర్ రెడ్డి, నిర్వి హరిప్రసాద్ రెడ్డి నిర్మ
హైదరాబాద్: టాలీవుడ్ నటుడు నాగార్జునపై మంత్రి కొండా సురేఖ ట్వీట్ చేశారు. నాగార్జున కుటుంబంపై చేసిన వ్యాఖ్యల పట్ల చింతిస్తున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. నాగార్జున కుటుంబాన్ని కించపరిచ
ముంబయి: బాలీవుడ్ నటుడు గోవిందా అస్వస్థతకు గురయ్యారు. వెంటనే అతడిని కుటుంబ సభ్యులు బ్రీంచ్ కాండీ ఆస్పత్రికి తరలించారు. మంగళవారం అర్థరాత్రి గోవిందా (61) స్పృహ కోల్పోవడంతో జుహులో బ్రీంచ్ కా
మన తెలంగాణ/హైదరాబాద్: సొంత గడ్డపై సౌతాఫ్రికాతో జరిగే రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్ టీమిండియాకు సవాల్గా తయారైంది. ప్రపంచ టెస్టు ఛాంపియన్ దక్షిణాఫ్రికా ఇటీవల కాలంలో వరుస విజయాలు సాధిస్
మన తెలంగాణ/హైదరాబాద్: జాతీయ పికెల్బాల్ ఛాంపియన్షిప్లో పా ల్గొనే తెలంగాణ జట్టును ప్రకటించారు. మంగళవారం జట్టు వివరాలను రా ష్ట్ర పికెల్బాల్ సంఘం వెల్లడించింది. బెంగళూరు వేదికగా జరిగ
దేశంలో ఒకే రోజు చోటు చేసుకున్న రెండు భయానక సంఘటనలు జాతి యావత్తును దిగ్భ్రాంతి గొలిపాయి. అంతకుమించి, ఉగ్రవాదులు తమ విధ్వంసకాండను అమలుపరిచేందుకు అనుసరిస్తున్న కొత్త తరహా పోకడలు ఆందోళన
ఇస్లామాబాద్ : ఇస్లామాబాద్ లోని కోర్టు ఆవరణలో మంగళవారం మధ్యాహ్నం 12.30 గంటల ప్రాంతంలో భారీ పేలుడు సంభవించి 12 మంది ప్రాణాలు కోల్పోగా, సుమారు 20 మంది గాయపడ్డారు. గాయపడిన వారిలో చాలామంది న్యాయవా
భారత రాజ్యాంగం అందరికీ సమానత్వ హక్కు, గౌరవంగా జీవించే హక్కు, నివాస హక్కుకు హామీ ఇస్తుంది. పునరావాసం కల్పించకుండా ఎవరినైనా ఎక్కడి నుంచైనా తొలగించడం జాతీయ పునరావాస మార్గదర్శకాలకు, అటవీ చ
మన తెలంగాణ/హైదరాబాద్: ప్రముఖ కవి, రచయిత అందెశ్రీని కోల్పోవడం తెలంగాణకు తీరని నష్టమని సి ఎం రేవంత్ రెడ్డి అన్నారు. తన గళాన్ని, కలాన్ని తెలంగాణ సమాజానికి అంకితమిచ్చిన అందెశ్రీ కుటుంబం లో ఒ
జాతీయ రాజకీయాలపై ప్రభావం చూపనున్న బీహార్ అసెంబ్లీ ఎన్నికలపై దేశవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. కేంద్రంలో బిజెపికి పూర్తి మెజార్టీ లేకపోవడం తో నరేంద్ర మోడీ ప్రభుత్వం టిడిపి, జెడి(యు) పార్ట
న్యుమోనియా అంటువ్యాధితో 2021లో 2.2 మిలియన్లు మరణించగా, అందులో 5.02 లక్షల మంది పిల్లలు ఉన్నారు. ఐదేళ్ల లోపు వయసున్న పిల్లల అధిక మరణాలకు కారణమైన వ్యాధి న్యుమోనియా. కొవిడ్- 19 కారణంతో మరో 10 మిలియన్ల
మన తెలంగాణ/సిటీ బ్యూరో: జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం ఉపఎన్నిక పోలింగ్ స్వల్ప వివాదాలు, వాగ్వాదాలు మినహా పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారంగా పోలింగ్
మన తెలంగాణ/హైదరాబాద్ :మొంథా తుఫాన్ దాటికి నష్టపోయిన పంటల వివరాలు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మంగళవారం ఓ ప్రకటనలో వెల్లడించారు. మొంథా తుఫాన్ కారణంగా రా ష్ట్రంలో 1,17,757 లక
మనతెలంగాణ/హైదరాబాద్: ఇందిరమ్మ ఇళ్ల్ల లబ్ధిదారులకు బిల్లుల రూపేణా ఈ వారంలో రూ.202.90 కోట్లను విడుదల చేసినట్టు హౌసిం గ్ కార్పొరేషన్ ఎండి వి.పి.గౌతం తెలిపారు. ఇళ్ల నిర్మాణపు పనుల దశలను బట్టి వి
మన తెలంగాణ/హైదరాబాద్: జీఎస్టీరేట్ల త గ్గింపుతో వస్తువుల ధరలు తగ్గినా తెలంగాణలో పన్ను వసూళ్లు అనూహ్యంగా పెరిగాయి. తాజా ని వేదిక ప్రకారం దేశంలో రెండో స్థానంలో నిలిచిన తెలంగాణ అంచనాలను మి
న్యూయార్క్ / వాషింగ్టన్ : భారత్పై విధించిన సుంకాలను ఏదో ఒక సమయంలో తగ్గించాలని అమెరికా యో చిస్తోందని, భారత్తో తా ము న్యాయమైన ఒప్పందం కుదుర్చుకునేందుకు దగ్గర గా ఉన్నామని అమెరికా అ ధ్యక్
మేషం : బంధువులతో మాట పట్టింపులు ఉంటాయి. ముఖ్యమైన వ్యవహారాలలో స్వల్ప అవాంతరాలు తప్పవు. వ్యాపారాలు నత్త నడకన సాగుతాయి. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు మరింత చికాకు పరుస్తాయి. రుణదాతల నుండి ఒత్త
దేశ రాజధాని ఢిల్లీ ఎయిర్పోర్ట్లో పెద్ద మొత్తంలో డ్రగ్స్ను కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. మంగళవారం విమానాశ్రయంలో తనిఖీలు నిర్వహించగా.. బ్యాంకాక్ నుంచి ఢిల్లీ వచ్చిన ఓ మహిళా ప్ర
మండలంలోని కరిసెలబోడు గ్రామంలో ప్రైవేట్ స్కూల్ బస్సు ఢీకొని బాలుడు మృతి చెందిన సంఘటన మంగళవారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం... కరిశలబోడు తండాకు చెందిన భూక్యా గోపి, అఖిల దంపతులకు కవ
కోల్కతా: యువ ఆటగాడు ధ్రువ్ జురెల్పై టీమిండియా మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ ప్రశంసల వర్షం కురిపించాడు. ఇటీవల సౌతాఫ్రికాఎతో జరిగిన అనధికార టెస్ట్ సిరీస్లో ధ్రువ్ ఆకాశమే హద్దుగా చెలరేగ
ఎర్రకోట సమీపంలో పేలుడు మృతుల కుటుంబాలకు ఢిల్లీ సిఎం రేఖాగుప్తా ఎక్స్గ్రేషియా ప్రకటించారు. మృతుల కుటుంబాలకు రూ.10లక్షల పరిహారంగా అందజేయనున్నట్లు మంగళవారంనాడు ఒక ప్రకటనలో ఆమె వెల్లడిం
పుల్వామాకు చెందిన వైద్యుడు ఉమర్ నబీ కీలకపాత్ర! ఫరీదాబాద్ నుంచి ఢిల్లీకి కారులో వచ్చి మారణాకాండ ఫరీదాబాద్ ఉగ్రవాద మాడ్యూల్తో సంబంధాలు సిసిటివి ఫుటేజీల ఆధారంగా పోలీసుల ప్రాథమిక నిర్ధ
న్యూఢిల్లీ : ఎర్రకోట సమీపంలో పేలుడు ఘనటలో మృతుల సంఖ్య 12కు చేరింది. సోమవారంనాడు రాత్రి వరకు 9మంది మృత్యువాత పడగా, మరో 20మంది గాయాలపాలయ్యారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నవారిలో మరో ముగ్గుర
న్యూఢిల్లీ: ఎర్రకోట సమీపాంలో పేలుడు సంఘటనకు సంబంధించి దీని వెనుక ఉన్న ప్రతి నిందితుడిని విడిచిపెట్టేది లేదని, ఈ ఘోరానికి బాధ్యులైన వారిపై దర్యాప్తు సంస్థలు ఉక్కుపాదం మోపుతాయని కేంద్ర
ముంబై : ప్రముఖ నటుడు 89 ఏళ్ల ధర్మేంద్ర ఆరోగ్యం నిలకడగానే ఉందని, ఆయన కోలుకుంటున్నారని కుమార్తె ఈషా దేవోల్ మంగళవారం వెల్లడించారు. ముంబై బ్రీచ్ కాండీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని, చికి
న్యూయార్క్/వాషింగ్టన్: భారత్పై విధించిన సుంకాలను ఏదో ఒక సమయంలో తగ్గించాలని అమెరికా యోచిస్తోందని, భారత్తో తాము న్యాయమైన ఒప్పందం కుదుర్చుకునేందుకు దగ్గరగా ఉన్నామని అమెరికా అధ్యక్షు
జల సంరక్షణ ప్రాజెక్టుల్లో తెలంగాణ తొలిస్థానంలో నిలిచిందని కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ప్రకటించింది. జల్ సంచయ్ జన్ భాగీదారి 1.0 కింద 5.2 లక్షల టీఎంసీల నీటి సంరక్షణ నిర్మాణాలతో తెలంగాణ ఉత్
అటవీ భూమిని అక్రమంగా నరుకుతుంటే అడ్డుకోబోయిన అటవీ సిబ్బంది పై గిరిజనులు దాడి చేసిన ఘటన నాగర్కర్నూల్ జిల్లాలో చోటుచేసుకుంది. నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం ముక్కిడిగుండం గ
ఢిల్లీ భారీ పేలుడు ఘటనలో పోలీసులు, దర్యాప్తు సంస్థలు విచారణ ముమ్మరం చేశాయి. సిసిటివి ఫుటేజీల ఆధారంగా పేలుడుకు ఉపయోగించిన హ్యుందయ్ కారు నడిపిన జమ్మూ కశ్మీర్లోని పుల్వామాకు చెందిన డాక
హైదరాబాద్లో జరిగిన ఒక శాస్త్రీయ సమావేశంలో 50 మందికి పైగా ప్రముఖ న్యూరాలజిస్టులు, న్యూరో సర్జన్లు , రీహాబిలిటేషన్ నిపుణులు ఆరోగ్య సంరక్షణలో అత్యంత నిర్లక్ష్యం చేయబడినప్పటికీ అత్యంత కీ
హీరో దుల్కర్ సల్మాన్ పీరియాడికల్ డ్రామా ’కాంత’ను దర్శకుడు సెల్వమణి సెల్వరాజ్ తెరకెక్కించారు. రానా, సముద్రఖని కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రంలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్. దుల్కర్ సల్మ
అమ్మవారి బ్రహ్మోత్సవాలను పటిష్ట కార్యాచరణతో సక్సెస్ చేయాలి పంచ్మితీర్థానికి విస్తృతంగా ఏర్పాట్లు కంట్రోల్ కమాండ్ సెంటర్ నుండి పర్యవేక్షణ అమ్మవారి బ్రహ్మోత్సవాలకు భారత రాష్ట్రపతి
ఇస్లామాబాద్ లోని కోర్టు ఆవరణలో మంగళవారం మధ్యాహ్నం 12.30 గంటల ప్రాంతంలో భారీ పేలుడు సంభవించి 12 మంది ప్రాణాలు కోల్పోగా, సుమారు 20 మంది గాయపడ్డారు. గాయపడిన వారిలో చాలామంది న్యాయవాదులు, సిబ్బంద
బీహార్లో తుది విడత ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. సాయంత్రం 5 గంటల వరకు 67.14 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. 20 జిల్లాల్లో మొత్తం 122 అసెంబ్లీ స్థానాలకు మంగళవారం పోల
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలలో పోలింగ్ కేంద్రాల్లో రిగ్గింగ్ జరిగిందని, ఓటర్లను భయపెట్టారని బిఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత ఆరోపించారు. పలుచోట్ల రౌడీషీటర్లు తిరుగుతూ, ఓటర్లను ప్రలోభాలకు
లండన్ : హంగేరీకి చెందిన బ్రిటిష్ రచయిత 51ఏళ్ల డేవిడ్ సలై తన ఫ్లెష్ అనే నవలకు గాను 2025 బుకర్ ప్రైజ్ను గెలుచుకున్నారు. సోమవారం రాత్రి బుకర్ప్రైజ్ వేడుకలో భారతీయ రచయిత కిరణ్ దేశాయ్ రాసిన ద ల
నాగర్కర్నూల్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ప్రభుత్వ పాఠ్యపుస్తకాలు తరలించడం కోసం పాఠశాలలో చదువుతున్న విద్యార్థులను తీసుకెళ్తుండ గా ప్రమాదవశాత్తు ఆటో బోల్తా పడ్డ సంఘటనలో నలుగురు వ
న్యూఢిల్లీ : దేశ వ్యాప్తంగా సంచలనం కలిగించిన 2005-06 నిఠారీ వరుస హత్యల కేసులో సుప్రీం కోర్టు సంచలన తీర్పు చెప్పింది. ఈకేసుల్లో దోషిగా తేలి మరణశిక్షను ఎదుర్కొంటున్న సురేందర్ కోలీని సుప్రీం
న్యూఢిల్లీ: ఎర్రకోట వద్ద సోమవారం సాయంత్రం సంభవించిన కారు పేలుడులో మృతులైన వారి అవశేషాలను తీసుకెళ్లడానికి ఎల్ఎన్జెపి ఆస్పత్రి వద్ద మంగళవారం ఉదయం చేరుకున్న కుటుంబీకుల కన్నీటి ఘోష హృ
