అమెరికాలో ఎపికి చెందిన 23 ఏళ్ల యార్లగడ్డ రాజ్యలక్ష్మి అనే విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. నవంబర్ 7న యార్లగడ్డ చనిపోయినట్లు తెలుస్తోంది. యార్లగడ్డ రాజ్యలక్ష్మి టెక్స
ఎంతో పవిత్రంగా భావించే తిరుమల కొండపై అన్ని నిబంధనలు తెలిసిన టిటిడి సిబ్బందే అపచారం చేశారు. అలిపిరి మెట్ల మార్గంలో ఇద్దరు టిటిడి ఔట్ సోర్సింగ్ సిబ్బంది మాంసాహారం తింటుండగా భక్తులు ప్ర
దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన భారీ పేలుడుతో దేశవ్యాప్తంగా హైఅలర్ట్ ప్రకటించారు. హైదరాబాద్ తోపాటు దేశంలోని ముంబై, చెన్నై, బెంగళూరు, కోల్ కతా వంటి ప్రధాన నగరాల్లో కేంద్రహోంశాఖ అధికారులన
కింగ్ నాగార్జున ఆల్ టైం కల్ట్ క్లాసిక్ ’శివ’ బాక్సాఫీసు రికార్డులుని తిరగరాస్తూ ఇండియన్ సినిమాను బిఫోర్ శివ, ఆఫ్టర్ శివగా పునర్నిర్వచించింది. రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో1989లో విడుదలై
ప్రభుత్వ నిషేధిత సిపిఐ మావోయిస్టు పార్టీకి చెందిన మహిళ మావోయిస్టు సభ్యురాలు జిల్లా పోలీసుల ఎదుట లొంగిపోయారు. సోమవారం జిల్లా పొలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జిల్ల
మిర్యాలగూడ పట్టణంలో సభ్య సమాజం తలదించుకునే ఘటన జరిగింది. క్షణికావేశంలో చేసే పనికి ,విచ్చలవిడితనానికి నిదర్శనంగా నెలలు నిండని పసికందు మృతదేహం డ్రైనేజీలో కనిపించింది. మిర్యాలగూడ సబ్ జై
హర్యానా పోలీసులతో కలిసి జమ్ముకశ్మీర్ పోలీసులు నిర్వహించిన సంయుక్త ఆపరేషన్లో అంతర్రాష్ట్ర, అంతర్జాతీయ ఉగ్రమూకల గుట్టు రట్టయింది. నిషేధిత జైషే మహమ్మద్, అన్సార్ ఘజ్వత్ఉల్హింద్ ఉగ్
ఎపిలో మరో ప్రయివేటు ట్రావెల్స్ బస్సు ప్రమాదానికి గురైంది. సోమవారం ఉదయం హైదరాబాద్ నుంచి బాప ట్లకు వెళ్తున్న ప్రయివేటు ట్రావెల్స్ బస్సు పల్నాడు జిల్లా రాచుపాలెం మండలంలోని రెడ్డిగూడెం వ
హైదరాబాద్: సూపర్స్టార్ మహేశ్బాబు హీరోగా.. దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ‘#SSMB29’ అనే వర్కింగ్ టైటిల్తో ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా టైటిల్ రివీల్.. నవంబర్ 15
చేగుంట మండలం జేత్రాం తండా గొడుగుపల్లి గ్రామ శివారులోని అటవీ ప్రాంతంలో చిరుత కనిపించడంతో చుట్టు ప్రక్కల ప్రాంత తండాలో ప్రజలు ,మేకల కాపరులు భయాందోళనలో ఉన్నారు. చేగుంట మండలంలోని దౌల్తాబ
కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలోని ప్రభుత్వ ప్రాథమిక బాలికల పాఠశాలలో విద్యానభ్యసిస్తున్న విద్యార్థులు సోమవారం మధ్యాహ్న భోజనం చేసిన తర్వాత ఇద్దరు విద్యార్థులు అస్వస్థతకు గురై వ
అత్యాధునిక హంగులతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ రూపుదిద్దుకోబోతుందని కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి అన్నారు. సోమవారం ఆయన సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ నిర్మాణ పనులను పరిశీలించారు. సంబ
రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ ద్వారా అభివృద్ధి చేసిన లే ఔట్లలో నివాస భవనాల నిర్మాణానికి అనువైన ప్లాట్లను బహిరంగ వేలం ద్వారా విక్రయించనున్నారు. నగరానికి సమీపంలో ఉన్న తొర్రూర్, బహూదూర్ పల
దేశ వ్యాప్తంగా ఉన్న రైతులను ఆర్థికంగా ఆదుకోవడానికి కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (పీఎం కిసాన్) పథకం కుటుంబంలో ఒక్కరికి మాత్రమే వర్తింస్తుందని కేం
న్యూఢిల్లీ: ఎర్రకోట మెట్రో స్టేషన్ సమీపంలో భారీ పేలుడు సంభవించింది. మెట్రో స్టేషన్లోని పార్కింగ్ స్థలంలో ఉన్న కారులో పేలుడు సంభవించడంతో పలు వాహనాలకు మంటలు అంటుకున్నాయి. ఈ ప్రమాదంలో ఎ
భారత మహిళ క్రికెట్ జట్టు వన్డే ప్రపంచకప్ను గెలిచి చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వారికి భారీ ఎత్తున నగదు, బహుమానాలు ఇస్తామని చాలా సంస్థలు ప్రకటించాయి. అయితే ఈ విషయంపై ట
మన తెలంగాణ/ఇల్లందు టౌన్: పురుగుల మందు తాగి నవ వధువు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన భదాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలంలోని లచ్చగూడెం గ్రామంలో చోటుచేసుకుంది. స్ధ్థానికుల తెలిపిన వివరాల
భద్రాద్రి కొత్తగూడెం: ఇల్లెందు మండలం లచ్చగూడెంలో విషాదం చోటు చేసుకుంది. పురుగుల మందు తాగి వివాహిత అంజలి (20) ఆత్మహత్యకు పాల్పడింది. వెంటనే ఆమెను ఖమ్మం ఆస్పత్రికి తరలించగా.. అక్కడ చికిత్స ప
సౌతాఫ్రికా క్రికెట్ దిగ్గజం హాషిం ఆమ్లా దన ధృష్టిలో అల్టైమ్ అత్యుత్తమ వన్డే క్రికెట్ జట్టును ప్రకటించాడు ఈ జట్టులో ముగ్గురు భారతీయులకు చోటు ఇచ్చిన ఆమ్లా టీం ఇండియా మాజీ కెప్టెన్ రోహ
జమ్మికుంట: కరీంనగర్ జిల్లా జమ్మికుంట ప్రాథమిక ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం వికటించింది. దీంతో 17 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వెంటనే అప్రమత్తమైన ఉపాధ్యాయులు విద్యార్థులను
హైదరాబాద్: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆధునికరణ పనులు వేగంగా సాగుతున్నాయని బిజెపి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. నడుస్తున్న రైళ్లు, ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా పనులు చేయాల్స
మాస్ మహరాజ రవితేజ సినిమా వస్తుందంటే ఒకప్పుడు ఫ్యాన్స్కి అది ఒక పండుగలా ఉండేది. మాస్ ఎలిమెంట్స్తో పాటు కామెడీతో ఆయన సినిమాలు నిండిపోయేవి. గత కొంతకాలంగా రవితేజ సరైన హిట్ కోసం ఎదురుచూస్
ప్రస్తుత క్రికెట్లో బెస్ట్ బౌలర్ ఎవరని అడిగితే అంతా ముందుగా చెప్పేది జస్ప్రీత్ బుమ్రా పేరే చెబుతారు. చిన్న, పెద్ద అంతరూ అతడిని ఇస్టపడతారు. అయితే టీం ఇండియా మాజీ క్రికెట్ర్ సుబ్రమణ్యం
చాలామంది గుండె జబ్బు వచ్చే పేషెంట్లకు ఆఖరి సమయంలో హార్ట్ ఫెయిల్యూర్ అనేది వస్తుంది.. గుండె ప్రధాన పని ఏంటి అంటే రక్తాన్ని శరీరంలోని వివిధ భాగాలకు పంపించడమే.. అది పుట్టినప్పటినుంచి చనిప
రెండోదశలో 122 స్థానాల్లో ఓటింగ్కు సర్వంసిద్ధం చివరి రోజు ఎన్డిఎ, మహాకూటమి నేతల హోరాహోరీ ప్రచారం 14న ఎన్నికల ఫలితాలు పాట్నా: బీహార్లో ఆదివారం అసెంబ్లీ ఎన్నికల ప్రచార పర్వం ముగిసింది. రె
ఆస్ట్రేలియాతో టి-20 సిరీస్లో విజయం తర్వాత భారత్ స్వదేశంలో దక్షిణాఫ్రికాతో తలపడనుంది. అయితే ఈ మేరకు ఇప్పటికే జట్టు సభ్యులు అంతా ప్రాక్టీస్ ప్రారంభించారు. ఈ నేపథ్యంలో కోచ్ గౌతమ్ గంభీర్ వ
ముంబయి: దృశ్యం సినిమాలు నాలుగు సార్లు వీక్షించి భార్యను భర్త చంపి కొలిమిలో పడేశాడు. అనంతరం స్థానిక పోలీస్ స్టేషన్లో తన భార్య కనిపించడంతో లేదని ఫిర్యాదు చేశాడు. పోలీసులు లోతుగా విచారిం
హైదరాబాద్: కాంగ్రెస్ అధికార దుర్వినియోగం చేస్తోందని బిఆర్ఎస్ మాజీ మంత్రి హరీశ్ రావు తెలిపారు. ఎస్ఇసిని బిఆర్ఎస్ నేతలు కలిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సమస్యాత్మక కేంద్రాల వద్
అమరావతి: కడప జిల్లా చింతకొమ్మదిన్నెలో విషాదం చోటు చేసుకుంది. చైతన్య పాఠశాల హాస్టల్లో 9వ తరగతి చదువుతున్న ఓ విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం కలకలం రేపింది. అనారోగ్యంగా ఉంద
చెన్నై: వివాహిత, ఓ యువతి గాఢంగా ప్రేమించుకున్నారు. ఇద్దరు శారీరకంగా కలిశారు. వీళ్లు ఏకాంతంగా గడుపుతుండగా శిశువు అడ్డుకావడంతో కన్నతల్లి చంపేసింది. ఈ సంఘటన తమిళనాడు రాష్ట్రం కృష్ణగిరి జి
హైదరాబాద్: అందెశ్రీని సోమవారం ఉదయం 7.20 నిమిషాలకు గాంధీ ఆస్పత్రికి తీసుకొచ్చారని వైద్యుడు సునీల్ కుమార్ తెలిపారు. అప్పటికే గుండెపోటుతో అందెశ్రీ చనిపోయారని, ఆయన నెల రోజుల నుంచి మందులు వాడ
కృష్ణ బురుగుల, ధీరజ్ ఆత్రేయ, మణి వక్కా, రామ్ నితిన్ ప్రధాన పాత్రల్లో మౌంట్ మెరు పిక్చర్స్ నిర్మిస్తున్న యూత్ఫుల్ క్రేజీ ఎంటర్టైనర్ జిగ్రీస్. హరిష్ రెడ్డి ఉప్పుల దర్శకత్వం వహిస్తున్న
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మండలంలో దారుణం జరిగింది. తల్లి, తమ్ముడిని ఓ వ్యక్తి హత్య చేశాడు. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం... సుంకరపద్దయ్య వీధిలో మహా
దర్శకకేంద్రుడు కె.రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో అచ్యుత్ చౌదరి దర్శకత్వంలో దీపా ఆర్ట్స్ శ్రీనివాస గౌడ్ నిర్మాతగా ఎంతో అట్టహాసంగా అతిరథ మహారుధుల సమక్షంలో హైదరాబాద్ అన్నపూర్ణ స్
పాట్నా: బిహార్ రాష్ట్రం పాట్నా జిల్లా అకిల్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మానస్ గ్రామంలో పాత ఇల్లు కూలిపోయింది. ఇల్లు కూలిన ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి చెందారు. స్థానికుల
ప్రియదర్శి రిఫ్రెషింగ్ రొమాంటిక్ కామెడీ మూవీ ప్రేమంటే నవంబర్ 21న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆనంది హీరోయిన్గా నటిస్తోంది. సుమ కనకాల ఒక ముఖ్యమైన పాత్ర చేస్తున్నారు. నవనీత్ శ్రీరామ్ డైర
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీసత్యసాయి జిల్లా హిందూపురం నియోజకవర్గం చిలమత్తూరులో విలేఖరిపై టిడిపి నేత దాడికి పాల్పడ్డాడు. రోడ్డు నిర్మాణ అక్రమాలపై వార్త రాసినందుకు టిడిపి నేత ద
నువు ఖడ్గాన్ని ధరిస్తున్నావు నేను మాటలు అందుకుంటున్నాను మాటలు వికసిస్తున్నప్పుడు నువ్వు ఖడ్గంతో ఛేదిస్తున్నావు వికసించిన పువ్వులివాళ నేలరాలవచ్చుగాక రేపు మళ్ళా వేలాదిగా పూలు వికసి
తెలంగాణ అస్తిత్వం- సృజన రంగం 9 ఈ అంశంపై సృజన రంగానికి సంబంధించిన, కొందరు ప్రముఖ రచయితల, మేధావుల అభిప్రాయాలను తెలుసుకునే ప్రయత్నం మేము మొదలుపెట్టాం. అందులో భాగంగా ఈసారి సీనియర్ పాత్రికేయ
హైదరాబాద్: తెలంగాణ సాహితీ శిఖరం, ప్రజల కవి అందెశ్రీ మృతిపట్ల రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మృతి ఆవేదనను కలిగించిందని, ఆయన మరణం సాహితీ లోకానికే కాదు వ్యక్తిగతంగా తన
సత్యజిత్ రాయ్ తరువాత ‘స’చిత్రకారుడిగా ఓ పుష్కరకాలం పిదప చలనచిత్ర రంగ ప్రవేశం చేసిన దర్శకుడు బాపు. ఆయన లాగే ఈయన కూడా ఏ ఫిలిం స్కూల్లోనూ తర్ఫీదు పొందలేదు. ఈ ఇద్దరూ దర్శకులుగా ఎవరి వద్దా శ
హైదరాబాద్: ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ (64) కన్నుమూశారు. లాలాగూడలో అందెశ్రీ ఇంట్లో ఒక్కసారిగా కుప్పకూలిపడిపోయాడు. వెంటనే ఆయనను గాంధీ ఆస్పత్రికి కుటుంబసభ్యులు తరలించారు. ఆస్పత్రిలో చికిత్
తిరువనంతపురం: హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ ఫోటోలు మార్ఫింగ్ చేసిన నెటిజన్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. గత కొన్ని రోజులుగా తన మార్ఫింగ్ ఫోటోలను పోస్ట్ చేస్తున్న వారి పై కేరళలో సైబర్ క్రై
అమరావతి: ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పర్యటనలో అపశృతి చోటుచేసుకుంది. పవన్ కాన్వాయ్ వెళ్తుండగా ఓ కారు హేమలత అనే మహిళ కాలు పైనుంచి వెళ్లిపోయింది. పవన్ కళ్యాణ్ పట్టించుకోకుండా ముందుకు వెళ్
ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్ 2026 కోసం ఈ ఏడాది డిసెంబర్లో వేలం పాటను నిర్వహించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ మేరకు జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి. వచ్చే ఐపిఎల్ కోసం ఈ మెగా వేలం పాటను న
2029లో జమిలి..2034వరకు అధికారంలో ఉంటాం గత 10 సంవత్సరాలను కెసిఆర్, మోడీ జల్సాలకు వాడుకున్నారు కాంగ్రెస్ సిఎంల నిర్ణయాల వల్లే హైదరాబాద్లో అభివృద్ధి బిఆర్ఎస్ పాలనలో అన్ని రంగాలు అధోగతి ధృతరాష
మనతెలంగాణ/హైదరాబాద్ : జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గతంలో కంటే అధిక మెజార్టీతో గెలువబోతున్నామని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజలను తక్కువ అంచనా
హోరెత్తిన ప్రచారపర్వానికి తెర ఓటరు తుది తీర్పుకు సమయం ఆసన్నం రేపు ఉ.7 నుంచి సా.6 వరకు పోలింగ్ 58 మంది అభ్యర్థులు.. 407 పోలింగ్ కేంద్రాలు మనతెలంగాణ/హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను వేడెక్కి
హైదరాబాద్కు చెందిన వైద్యుడు మొహియుద్దీన్ సహా ముగ్గురు అరెస్టు గుజరాత్ ఎటిఎస్ ఆపరేషన్ విజయవంతం మారణాయుధాలు, విషపూరిత రసాయనాలు స్వాధీనం పాకిస్తాన్ నుంచి రాజస్థాన్ మీదుగా సరఫరా ప్రాణ
మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో సైబర్ నేరాలకు చెక్ పెట్టేందుకు టిజిసిఎస్బి(తెలంగాణ సైబర్ సెక్యూరిటి బ్యూరో) దృష్టి సారించింది. ఇందులో భాగంగా సుమారు 25 రోజుల పాటు నిర్వహించిన భారీ ప్రత
జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ను గెలిపిస్తే వేలాది కోట్లతో అభివృద్ధి పనులు ఢిల్లీలోని నా నివాసంలో ఐటి సోదాలపై హరీశ్రావు బ్యాలెన్స్ కోల్పోయి మాట్లాడుతున్నారు డిప్యూటీ సిఎం భట్టి విక్ర
నాగ్పూర్: ఆర్ఎస్ఎస్ సార్వత్రిక సంస్థ. ఇందులోకి తీసుకునేది బ్రాహ్మణులు, ముస్లింలు, క్రిస్టియన్లను ఇతర వర్గాలను కాదని, హిందువులనే అని ప్రధాన సంచాలక్ మోహన్ భగవత్ తెలిపారు. హిందువు అంటే
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, అస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్ కాన్సర్ట్లో సందడి చేశారు. రెహమాన్ కాన్సర్ట్ రామోజీ ఫిల్మ్ సిటీలో అట్టహాసంగా జరిగింది. అతిథులుగా హాజరైన రామ్చరణ్, జాన్వీ కపూర్,
న్యూఢిల్లీ: మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్లూపిఎల్) కోసం నవంబర్ 27న మెగా వేలం పాట నిర్వహించేందకుకు బిసిసిఐ అన్ని చర్యలు తీసుకుంది. దేశ రాజధానిఢిల్లీలో ఈ వేలం పాట జరుగనుంది. ఇప్పటికే డబ్లూపిఎల్
మేషం : ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. ముఖ్యమైన వ్యవహారాలలో అనుకూలంగా సాగుతాయి. విందు, వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. ఉద్యోగాలలో హోదాలు పెరుగుతాయి. సంతానం పొటీపరీక్షలో విజయం సాధి
మనతెలంగాణ/హైదరాబాద్ : రెండేళ్లలో కాంగ్రెస్ చేసిన అభివృద్ధి ఏమీ లేకనే ఇతర విషయాలు మాట్లాడుతున్నారని కెటిఆర్ ఆరోపించారు. 16 నెలల కింద కంటోన్మెంట్లో వేల ఇండ్లు ఇస్తామని చెప్పి, ఆరు ఇండ్లు
తమకు కేంద్ర ప్రభుత్వంతో సమస్యలేదని, జంట నగరాల అభివృద్ధిని పనిగట్టుకుని అడ్డుకుంటున్న కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డితోనే సమస్య అని ముఖ్యమంత్రి ఆరోపించారు. ఆదివారం హైదరాబాద్ ప్రెస్ క్ల
పాతబస్తీలో మజ్లిస్ అండతో డ్రగ్స్ రాకెట్ హిందూ మైనర్ అమ్మాయిలను టార్గెట్ చేసి కిడ్నాప్, అత్యాచారాలు చేస్తూ వాళ్ల జీవితాలను నాశనం చేస్తున్నాయని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమ
మన తెలంగాణ/హైదరాబాద్ : జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో కాంగ్రెస్-బిఆర్ఎస్ కుట్రలకు ప్రజలు సమాధానం చెబుతారని, బిజెపిని గెలిపించి ప్రజలు న్యాయబద్ధమైన తీర్పు ఇస్తారనే పూర్తి నమ్మకం తమకుంబదన
దృతరాష్ర్టుడిలా కెసిఆర్ తన పిల్లల దుర్మార్గాన్ని భరిస్తున్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. దశ మారుతుందని సచివాలయం కడితే రాతలో దశ సక్కగా లేనోడి దిశ (వాస్తు) ఏ కట్టడాలు మారుస్తా
మనతెలంగాణ/హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గతంలో కంటే అధిక మెజార్టీతో గెలువబోతున్నామని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజలను తక్కువ అంచనా వ
దుండిగల్లో జరిగిన మహిళ హత్య కేసును పోలీసులు చేధించారు. మెదక్ జిల్లా తిమ్మాపూర్కు చెందిన స్వాతి (28) అనే మహిళ శనివారం దుండిగల్లో హత్యకు గురైంది. స్వాతిని నిందితులు గొంతుకోసి దారుణంగా హ
మన తెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం ఏమీ చేయలేదంటూ ఎన్నికలు వచ్చిన ప్రతిసారి బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు బీజేపీపై, కేంద్ర ప్రభుత్వంపై నిరాధార ఆరోపణలు చేస్తున్నాయని, దీన
టోక్యో: జపాన్ దేశంలో భారీ ప్రకృతి విపత్తు సంభవించింది. ఉత్తర జపాన్ను ఆదివారం సాయంత్రం భారీ భూకంపం వణికించింది. 6.7 తీవ్రతతో ఈ భూకంపం సంభవించింది. ఆ తర్వాత పలు ప్రాంతాల్లో అనేకసార్లు ప్రక
మన తెలంగాణ/హైదరాబాద్ః “2034 వరకూ అధికారం మాదే..రాసిపెట్టుకోండి.. జమిలీ ఎన్నికలు రాబోతున్నాయి..” అని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అన్నారు. ఆదివారం హైదరాబాద్ ప్రెస్ క్లబ్ అధ్వర్యం
వెంగళరావు నగర్ డివిజన్లో తుమ్మల పాదయాత్ర పాల్గొన్న పిసిసి చీఫ్ మన తెలంగాణ/హైదరాబాద్ : జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక భవిష్యత్ను నిర్దేశించే కీలకమయిన ఉప ఎన్నిక అని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి
బెంగళూరు: సౌతాఫ్రికాతో జరిగే అసలు పోరుకు ముందు భారత్ ఎ జట్టు సఫారీ ఎ జట్టుతో రెండు అనధికారిక టెస్టులు ఆడుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బెంగళూరు వేదికగా జరిగిన రెండో అనధికారిక టెస్
హైదరాబాద్: బిఆర్ఎస్ నేత మాగంటి గోపినాథ్ అకాల మరణంతో నగరంలోని జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉపఎన్నిక అనివార్యమైన విషయం తెలిసిందే. ఈ ఎన్నికలో విజయం సాధించాలని అన్ని ప్రధాన పార్టీలో తీవ్రస
హైదరాబాద్: ఫస్ట్-క్లాస్ క్రికెట్లో మేఘాలయ క్రికెటర్ ఆకాష్ కుమార్ చౌదరి ప్రపంచ రికార్డు సాధించాడు. అత్యంత వేగంగా హాఫ్ సెంచరీ చేసి చరిత్ర సృష్టించాడు. అరుణాచల్ప్రదేశ్తో సూరత్ వేదికగ
హైదరాబాద్: గుజరాత్లో భారీ ఉగ్రకుట్రను గుజరాత్ ఎటిఎస్ పోలీసులు భగ్నం చేశారు. ఈ కుట్రకు ప్రయత్నించిన హైదరాబాద్కు చెందిన సయ్యద్ అహ్మద్ మొహియుద్దీన్తో పాటు మరో ఇద్దరిని గుజరాత్ ఎటిఎస్
బెంగళూరు: సౌతాఫ్రికాతో నవంబర్ 14వ తేదీ నుంచి స్వదేశంలో భారత్ టెస్ట్ సిరీస్లో తలపడనుందనే విషయం తెలిసిందే. ఈ సిరీస్కి ముందు భారత్కు ఊహించని ఎధురుదెబ్బ తగిలింది. సౌతాఫ్రికా ఎతో జరుగు
హైదరాబాద్: జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ ను ఓడించాలని నిరుద్యోగులు తిరుగుతున్నారని బిఆర్ఎస్ మాజీ మంత్రి ,ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి తెలిపారు. సిఎం రేవంత్ రెడ్డి కొత్త నోటిఫికేషన్ ఒక్కటైనా ఇ
టీం ఇండియా ఆస్ట్రేలియా పర్యటన ముగిసింది. ఈ పర్యటనలో వన్డే సిరీస్లో ఆస్ట్రేలియా విజయం సాధించగా.. టి-20 సిరీస్ని భారత్ కైవసం చేసుకుంది. ఇక ఈ టి-20 సిరీస్లో మరోసారి టీం ఇండియా యువ సంచలనం అభ
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కాకినాడ జిల్లా పిఠాపురంలోని శ్రీపాద శ్రీవల్లభ సంస్థానంలో భక్తురాలు అత్యుత్సాహం ప్రదర్శించింది. కర్పూర హారతి వెలిగించి హుండీలో వేసింది. దీంతో హుండీలో న
అమరావతి : తాను ఓ మంత్రిగా ఇక్కడకు రాలేదు అని ఎపి మంత్రి లోకేష్ తెలిపారు. బాధ్యత గల భారతీయ పౌరుడిగా వచ్చానని అన్నారు. బిహార్ లో లోకేష్ పర్యటన చేశారు. పాట్నాలో ఎన్ డిఎకు మద్దతు ఇచ్చారు. ఈ సంద
సినిమా ఇండస్ట్రీలో వారసత్వంగా హీరోలు రావడం సాధారణమే. స్టార్ హీరోలకు వారసులుగా ఇప్పటికే చాలా మంది హీరోలుగా పరిచయం అయ్యారు. అందులో కొందరు సక్సెస్ అయితే.. మరికొందరు ఫెయిలై ఇంటి బాట పట్టక త
ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా ఐదు టి-20ల సిరీస్ని భారత్ 2-1 తేడాతో కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. శనివారం జరగాల్సిన ఐదో టి-20 వర్షం కారణంగా రద్దు కావడంతో సిరీస్ భారత్కు దక్కింది. అయితే ఈ సి
హైదరాబాద్: ప్రజాపాలన ప్రారంభమై రెండు సంవత్సరాలైందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ప్రభుత్వ విధానాలు, నిర్ణయాలు, భవిష్యత్ కార్యాచరణపై చర్చించుకుందామన్నారు. రాష్ట్రం కోసం ఇచ్చిన
హైదరాబాద్: బిఆర్ఎస్ నుంచి తనను అవమానకరంగా బయటకు పంపారని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తెలిపారు. ఉరివేసే ఖైదీని చివరి కోరిక అడుగుతారు. కానీ తనకు షోకాజ్ నో నోటీస్ కూడా ఇవ్వ
హైదరాబాద్: అప్పుడప్పుడు పాత వీడియోలు కూడా వైరల్ అవుతుంటాయి. తాజాగా దర్శకధీరుడు రాజమౌళి, యాంకర్ రష్మీ గౌతమికి సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. 2007లో రాజమౌళి యమదొంగ సి
హైదరాబాద్: హెచ్ సిఎలో గ్రామీణ స్థాయి క్రికెటర్ల అవకాశం కల్పించట్లేదని తల్లిదండ్రులు తనను కలిశారని కేంద్రమంత్రి బండి సంజయ్ తెలిపారు.ఈ విషయంపై స్పందిస్తూ.. బిసిసిఐకి ఫిర్యాదు చేస్తామని
క్రిష్ణగిరి: నాగర్ కర్నూలు జిల్లా క్రిష్ణగిరి మండలో కారులో మంటలు చెలరేగడంతో పూర్తిగా వాహనం దగ్ధమైంది. ఫార్చునర్ కారులో హైదరాబాద్ నుంచి శ్రీశైలం వెళ్తుండగా ఈగలపెంట దగ్గరలో కారులో నుంచ
ప్రపంచ జనాభాలో దాదాపు 30 కోట్ల మంది, భారతదేశంలో 1.5 కోట్ల మంది ఆస్తమాతో బాధపడుతున్నారు. వీరిలో సగానికి సగం పిల్లలే బాధితులు కావడం విశేషం. తెలంగాణలో 18 లక్షల ఆస్తమా కేసులు నమోదు కాగా, వీరిలో పి
డిబోట్ అనే ఈ రోబోట్ పనిమనిషి ఇంటిని శుభ్రపరిచే శక్తి వంతమైన మహిళల నేస్తం. సెట్ చేసిన సమయం ప్రకారం మొదటి దుమ్ము ధూళి శుభ్రంగా చేస్తుంది. తరువాత అది తన ఛాంబర్ కెళ్ళి దుమ్ము వదిలేసి మరల తడి
ఇటీవల కాలంలో సంభవిస్తున్న తుఫానులు పెను విధ్వంసాన్ని సృష్టిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ను దాటిన మొంథా తుఫాను తీవ్రవిధ్వంసం సృష్టిస్తుందనే భయంకరమైన పరిస్థితులనుండి ప్రజలు బయటపడి ఊపిర
యంగ్ హీరో శ్రీనందు తన తాజా మూవీ ‘సైక్ సిద్ధార్థ’కు రానా దగ్గుబాటి స్పిరిట్ మీడియా బ్యాకింగ్ తో వస్తున్నారు. ఈ చిత్రానికి వరుణ్ రెడ్డి దర్శకత్వం వహించారు. స్పిరిట్ మీడియా, నందునెస్ కీప్
అమరావతి: అత్త వేధింపులు ఎక్కువ కావడంతో యూట్యూబ్లో వీడియోలు చూసి ఆమెపై కోడలు పెట్రోల్ పోసి తగలబెట్టింది. ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విశాఖపట్నంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప
గాడ్ ఆఫ్ ది మాసెస్ నందమూరి బాలకృష్ణ, బ్లాక్బస్టర్ దర్శకుడు బోయపాటి శ్రీను పవర్ఫుల్ కాంబినేషన్లో వస్తున్న డివైన్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘అఖండ 2: తాండవం’. ఇది వారి సెన్సేషనల్ బ్లాక్బస్ట
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘మన శంకరవరప్రసాద్ గారు’ ఫస్ట్ సింగిల్ ‘మీసాల పిల్ల...’ 50 మిలియన్ల వ్యూస్ క్రాస్ చేసి దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. తెలుగు సిని
