హైదరాబాద్: బియ్యం ఎగుమతి చేయడానికి పెట్టుకున్న అడ్వయిజర్ ఘరానా మోసగాడు అని బిఆర్ఎస్ మాజీ మంత్రి హరీశ్ రావు తెలిపారు. లక్ష మెట్రిక్ టన్నుల ఫిలిప్పీన్స్ కు ఎగుమతి చేస్తామని అన్నారు. తెలం
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 19వ సీజన్ ప్రారంభం కావడానికి ఇంకా కొద్ది రోజులు మాత్రమే ఉంది. ఇప్పటికే అన్ని ఫ్రాంచైజీలు ఐపిఎల్ ట్రోఫీ సాధించేందుకు తమ తమ ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాయి. ఈ నేప
హైదరాబాద్: జిహెచ్ఎంసి ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపికను రాష్ట్ర నాయకత్వం నిర్ణయించడం మానేయాలని ఎంపి ఈటెల రాజేందర్ తెలిపారు. బిజెపి రాష్ట్ర నాయకత్వంపై ఈటెల మండిపడ్డారు. తాము పార్ట్ టైమ్ రా
హైదరాబాద్: ప్రతి సమస్యనూ తాము మానవీయ కోణంలోనే చూస్తామని డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క తెలిపారు. పదవీ విరమణ ప్రయోజనాలను గత ప్రభుత్వం చెల్లించలేదని అన్నారు. తెలంగాణ అసెంబ్లీలో ప్రశ్నో
హైదరాబాద్: మానవ తప్పిదాల వల్లే ఇవాళ అనేక సమస్యలు వస్తున్నాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్ చారిత్రక నగరం అనేక గొప్ప కట్టడాలు ఉన్నాయని తెలియజేశారు. ఆదాయ మార్గాలు పెర
హైదరాబాద్: బిఆర్ఎస్ పాలనలోని అన్ని అక్రమాలపై దర్యాప్తు చేయాల్సి ఉంటుందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. బిఆర్ఎస్ ప్రభుత్వమే బియ్యం కుంభకోణానికి పాల్పడింది అని అన్నారు. తెలంగాణ
ముంబయి: ఐపిఎల్ 19వ సీజన్ ఇంకా వారం రోజుల్లో ప్రారంభం కానుంది. ఈ నెల 28న బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఆర్సిబి వర్సెస్ ఎస్ఆర్హెచ్ మధ్య తొలి మ్యాచ్ జరగనుంది. పలు జట్లు ఐపిఎల్ టైటిల్
ముంబై: మరో వారం రోజుల్లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ మెగా 2026 సీజన్ ప్రారంభంకానుంది. ఈనెల 28న బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్సిబి),
హైదరాబాద్లోని ప్రసాద్ ల్యాబ్లో సింగర్, నటి దియా అందించిన ‘అరెరే.. అరెరే..’ మ్యూజిక్ వీడియో ఆల్బమ్ విడుదల కార్యక్రమం ఘనంగా జరిగింది. బటర్ఫ్లై మ్యూజిక్ బ్యానర్పై రూపొందిన ఈ మ్యూజిక్ వ
మెగా హీరో వరుణ్ తేజ్ హీరోగా మేర్లపాక గాంధీ దర్శకత్వంలో ‘కొరియన్ కనకరాజు’ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో వరుణ్ తేజ్ సరసన యంగ్ బ్యూటీ రితికా నాయక్ హీరోయిన్గా నటిస్తోంది. అ
ప్రేమను నిరూపించుకున్న కుమారులు మన తెలంగాణ/మద్దిరాల : గజం జాగా కోసం పేగు బంధాన్ని మరచి, సొంత తోబుట్టువుల రక్తం చూడడానికి కూడా వెనకాడని రోజుల్లో.... తండ్రి పేరు గ్రామ ప్రజల హృదయాల్లో శాశ్వ
పరిశీలన పాక్షికత మన దృష్టి కిటికీ కాదు మనసు రంగుతో పూయబడిన అద్దం చూస్తున్నామనుకునేది ప్రపంచం కాదు మనలో ముందే వ్రాసిన భావనల ప్రతిబింబం సాక్ష్యం ఒకటే అయినా నమ్మకం దానికి వేరే రూపం ఇస్తు
ఇరానీ కేఫ్లో నల్లమబ్బుల తెల్ల చొక్కా టేబుల్ మీద టీ కప్పులోంచి లేచి జోగుతూనే పడగలు విప్పి ఆడే పాములు ఎక్కడో కరెంటు తీగమీంచి పడిన కాకి చుట్టూ మూగిన కాకుల అరుపులు చమురు మబ్బుల పొగలు కేఫ్
(గత సంచికతరువాయి) స్విస్ నాటక రచయిత Friedrich Durren matt రాసిన In the Matter of J.Robert Oppenheimer నుంచి కొన్ని భాగాలు కూడా లిటిల్ థియేటర్ బృందం రీడింగ్ చేసింది. ఫాదర్ ఆఫ్ అటామిక్ బాంబ్ గా ఆయన్ని పిలుస్తారు. ఇక్కడ ’మాక్స్
నేను నా సాహితీ యాత్ర: సరిగ్గా ఆరేళ్ళ క్రితం మనోధర్మ పరాగం అనే నవలను రాస్తున్నప్పుడు, ఆ కథను తెలుగు వాళ్ళదిగా చేయడం కోసమని నేను దా ని భూమికను మదురై నుంచీ కొన్నేళ్ల పాటు చిత్తూరుకు తీసుకొచ
అమరావతి: మటన్ ఉడక లేదని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనంతపురం జిల్లా తాడిపత్రిలో జరిగింది. ఉగాది సందర్భంగా సోడాల హాజీ అనే వ్యక్తి కిలో మేక తలకాయ కొనుగోల
మన తెలంగాణ షాదనగర్: అక్రమ సంబంధంతో ఓ మహిళ దారుణ హత్యకు గురైన సంఘటన రంగారెడ్డి జిల్లా ఫరూఖ్ నగర్ మండలం రంగారెడ్డిగూడెం గ్రామ శివారులో చోటుచేసుకుంది. ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ షాదనగర్ డిజిప
రంగారెడ్డి: వికారాబాద్ జిల్లా నార్సింగిలో ఔటర్ రింగ్ రోడ్ పై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. టిఎస్ పిఎ సమీపంలో ముందుగా వెళ్తున్న డిసిఎంను కారు ఢీ కొట్టడంతో ఒకరు మృతి చెందారు. ఈ ప్రమాదంలో ము
తొలిరోజు రూ.3,446 కోట్లు 68.90 లక్షల మంది రైతులకు లబ్ధి నర్మెట్ట వేదికగా విడుదల చేసిన ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి 20 రోజుల్లో రెండో విడత రైతు భరోసా ఏప్రిల్ నెలాఖరు వరకు పూర్తి మన తెలంగాణ/హైదరాబా
జగిత్యాల: మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఇంటి వద్ద ఆసక్తికర పోస్టర్ వెలిసింది. రజనీకాంత్ కటౌట్ తో కూడిన ఫ్లెక్సీలో జీవన్ రెడ్డి ఫోటో ఉంది. ఒక్కసారి చెబితే వంద సార్లు చెప్పినట్టేనంటూ రజనీకా
వరి సాగుతోనే సమస్యలు పరిష్కారం కావు రైతులు వాణిజ్య పంటల వైపు మళ్లాలి నర్మెట్ట సభలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పిలుపు ఇబ్బందులున్నా రైతు సంక్షేమ కార్యక్రమాలు కొనసాగిస్తున్నాం అన్ని
వాడీవేడిగా సాగనున్న అసెంబ్లీ సాయంత్రం 5 గంటలకు అసెంబ్లీ కమిటీ హాల్లో మంత్రివర్గం భేటీ ఫ్రొఫెసర్ కోదండరామ్, అజహరుద్దీన్ల ఎంఎల్సి ఎన్నిక అంశంపై చర్చ మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర కౌన
జగిత్యాలతో నా అనుబంధాన్ని ఎవరూ విడదీయలేరు నా విషయంలో రాష్ట్ర నాయకత్వం చొరవ చూపకుండా అధిష్ఠానంపై నెట్టివేసింది: జీవన్రెడ్డి మన తెలంగాణ/జగిత్యాల ప్రతినిధి: కాంగ్రెస్ పార్టీ సీనియర్
భవన నిర్మాణ నిబంధనల్లో సవరణలు జీఓ 95 ద్వారా కొత్త మార్గనిర్దేశక సూత్రాలు టిడిఆర్ల ద్వారా అదనపు అంతస్థులు హైరైజ్డ్ భవనాల్లో టిడిఆర్లు తప్పనిసరి సెట్ బ్యాక్లలో వెసులుబాటు మన తెలంగ
సిఎంగా, ప్రధానిగా 8,931 రోజుల చారిత్రాత్మక మైలురాయి దాటిందన్న బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు మన తెలంగాణ/హైదరాబాద్ః సిక్కిం మాజీ ముఖ్యమంత్రి పావన్ కుమార్ చామ్లింగ్ రికార్డును ప
ఎపి జెన్ కో నుండి ఎస్పిడిసిఎల్కు డిఇ దుర్గా ప్రసాద్ రెడ్కో ఎండీగా ఆంధ్రా ప్రాంత అధికారి బిఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ వై.సతీష్ రెడ్డి మనతెలంగాణ/హైదరాబాద్ : విద్యుత్ సంస్థల్లో ఆంధ్ర
మేషం వృత్తి ఉద్యోగాలలో ఒక సంఘటన ఆశ్చర్యం కలిగిస్తుంది. సంతానానికి విద్యా, ఉద్యోగావకాశాలు లభిస్తాయి. నూతన మిత్రుల పరిచయాలు పెరుగుతాయి. సోదరుల నుండి శుభవార్తలు అందుకుంటారు. స్థిరాస్తి క
ఆన్లైన్ రోడ్ సేఫ్టీ అవేర్నెస్ మాడ్యూల్స్ పరీక్ష ఉత్తీర్ణత తప్పనిసరి ఎల్ఎల్ఆర్కు ముందు దరఖాస్తు చేసుకుని ఆన్లైన్లో రాయాలి ఏప్రిల్ ఒకటి నుంచి అమలుకు రాష్ట్ర రవాణా శాఖ ఏర్పాట్లు
బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ మనతెలంగాణ/హైదరాబాద్ : రైతు తుడుం గణపతిది ముమ్మాటికి ప్రభుత్వ హత్యనే అని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ఎక్స్ వేదికగా ఆరోపించారు. రాష్ట్
ప్రాథమిక అవగాహన లేకుండా మాట్లాడి తెలంగాణ పరువు తీయకండి మాజీ మంత్రి హరీష్రావు మనతెలంగాణ/హైదరాబాద్ : అంతర్జాతీయ సంస్థ ఇక్రిశాట్ను అమెరికా సంస్థ అనడం సిఎం రేవంత్ రెడ్డి అవగాహన రాహిత్య
న్యూఢిల్లీ: కొందరు విదేశీ ఆటగాళ్లు.. పాకిస్తాన్ సూపర్ లీగ్(పిఎస్ఎల్) వదిలి ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపిఎల్)లోకి ఎంట్రీ ఇస్తున్నారు. ఈ క్రమంలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు.. సదరు ఆటగాళ్లపై
స్వదేశానికి రావడానికి తెలుగు టెక్కీలు, ఎన్నారైలు తీవ్ర ఇబ్బందులు మన తెలంగాణ/హైదరాబాద్ : మధ్యప్రాచ్య యుద్ధ ఉద్రిక్తతల కారణంగా విమాన ఇంధన ధరల పెరుగుదల, ఎయిర్ స్పేస్ పరిమితులతో హైద రాబాద్
కీలకశాఖల మంత్రులపై ప్రధాని మోడీ సమీక్ష విద్యుత్ , పరిశ్రమలు, ఎరువులపై ప్రభావం విశ్లేషణ ఎల్పిజి, కమర్షియల్ ఇంధన విషయాలపై బేరీజు పోర్టుల్లో పరిస్థితి, దిగుమతుల్లో ఆటంకాలపై దృష్టి న్యూఢ
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షలు డొనాల్డ్ ట్రంప్ తమ అధికారిక ప్రత్యేక విమానం ఎయిర్ఫోర్స్ ఒన్ నుంచి తడబడుతూ పక్కన ఊతం పట్టుకుని జాగ్రత్తగా దిగారు. దీనితో ప్రపంచవ్యాప్తంగా ట్రంప్ ఆరోగ్
టీ20 క్రికెట్ లో న్యూజిలాండ్ కెప్టెన్ అమేలియా కెర్ చరిత్ర సృష్టించింది. మార్చి 22, ఆదివారం వెల్లింగ్టన్లోని స్కై స్టేడియంలో దక్షిణాఫ్రికా మహిళల జట్టుతో జరిగిన నాలుగో టీ20లో కెర్ 29 బంతుల్
మన తెలంగాణ,సిటీబ్యూరో: తల్లి రుణం తీర్చుకునేందుకు బిసి బుద్ది జీవులు కదలాలని, బహుజన ఉద్యమకవి, తెలంగాణ సాహిత్య అకాడమి మాజీ ఛైర్మన్ జూలూరి గౌరీ శంకర్ అన్నారు. ఆదివారం రవీంద్రభారతిలో జరిగ
పెరుగుతోన్న రియల్ మోసాలు మోసపోయి ర్యాపిడో డ్రైవర్గా మారిన టెకీ ప్రభుత్వ భూములను వదలని రియల్టర్లు వాటిని చూపించి కోట్లు దోచుకున్న వ్యాపారులు మనతెలంగాణ / సిటిబ్యూరోః రియల్ మోసాలు రోజు
టెహ్రాన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 48 గంటల అల్టిమేటమ్ నేపథ్యంలో ఇరాన్ హార్ముజ్ జలసంధి విషయంలో వెనక్కి తగ్గింది. హార్ముజ్ మీదుగా షిప్పులు వెళ్లేందుకు అంగీకరించింది. 'భద్రత
చెన్నై లో ఓ వ్యక్తి జ్వరం వచ్చిందని అపోలో క్లినిక్ వెళ్లాడట అక్కడ అతనికి రక్త పరీక్షలు, మూత్ర పరీక్షలు, స్వాబ్ మరియు మిగతా పరీక్షలు చేసి మందులు 900 రూపాయలు తో కలిపి 9 వేల రూపాయలు బిల్లు వేశా
మంగళూరు పోర్టుకు చేరుకున్న ‘పైక్సిస్ పయనీర్’ మంగళూరు : భారత్కు మరింత ఊరటనిచ్చే విషయం. అమెరికా నుంచి భారీ పరిమాణంలో ఎల్పిజితో కూడిన కార్గో నౌక ఆదివారంనాడు ఉదయం కర్ణాటకలోని న్యూ మంగళూ
ఇరాన్, అమెరికా-ఇజ్రాయెల్ యుద్ధం కారణంగా పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తల నేపథ్యంలో ప్రధాని మోడీ, మంత్రులతో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సీనియర్ కేంద్రమంత్రులు అమిత
విరామ లేకుండా 8931 రోజులు సిక్కిం మాజీ సిఎం పికె చామ్లింగ్ రికార్డు అధిగమించిన ప్రధాని కేంద్ర మంత్రుల ప్రశంసలు న్యూఢిల్లీ : ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మరో రికార్డు నెలకొల్పారు. విరామం లేక
ట్రంప్ ఘాటు హెచ్చరిక.. ఇరాన్ బేఖాతరు కైరో: హర్మూజ్ జలసంధిపై అమెరికా అధ్యక్షులు ట్రంప్ ఆదివారం ఇరాన్కు తీవ్ర హెచ్చరికలు వెలువరించారు. 48 గంటలలో ఇరాన్ పూర్తి స్థాయిలో హర్మూజ్ జలసంధిని పూర
ఇజ్రాయెల్ సైన్యం, ప్రధాని నెతన్యాహు ఆందోళన దేశంలోని దక్షిణప్రాంతపు రెండు ప్రధాన నగరాలపై శత్రువు క్షిపణు దూసుకువచ్చినా తాము పసికట్టలేకపోయామని, వాటిని దెబ్బతీయలేకపోయామని ఇజ్రాయెల్ సై
డిమోనా, అరాద్ నగరాలపై క్షిపణులు ఘటనలపై తొలిసారి నెతన్యాహు ఆందోళన అరాద్ విధ్వంస ప్రాంతాలలో పర్యటన ఖతార్లో కుప్పకూలిన హెలికాప్టర్ హర్మూజ్పై ట్రంప్ హెచ్చరికలు ఓపెన్ చేసేందుకు 48 గంటల గ
స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో యంగ్ హీరో శర్వానంద్ నటిస్తున్న మూవీ ‘బైకర్’. ఇందులో శర్వా సరసన మాళవిక నాయర్ హీరోయిన్గా నటిస్తుంది. సీనియర్ హీరో రాజశేఖర్ ఇందులో పవర్ ఫుల్ పాత్రలో కనిపించను
ఐపిఎల్ 2026 మినీ-వేలంలో అన్ సోల్డ్ గా మిగిలిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మాజీ ఆటగాడు స్వస్తిక్ చికారా, అయోధ్య ప్రీమియర్ లీగ్లో పెను విధ్వంసం సృష్టించాడు. ఈ లీగ్ లో గోమతి థండర్ తరఫున ప్రియా
గాడిద గుడ్డు గాడిద ఎక్కడన్నా గుడ్డు పెడుతుందా? అంటే అది పిల్లలను మాత్రమే కంటుంది.. కానీ గుడ్డు గాడిద గుడ్డు అనేది ఒక జాతీయంగా తెలుగులో స్థిరపడిపోయింది.. ఇది ఒక సెటైరికల్ గా వాడే పదంగా మార
‘రైతును ధైర్యంగా సాగు మడిలో నిలబెట్టేందుకు భరోసా ఇస్తున్నా’ ఎక్స్ వేదికగా సిఎం రేవంత్రెడ్డి ట్వీట్ మనతెలంగాణ/హైదరాబాద్: రైతాంగానికి సిఎం రేవంత్రెడ్డి శుభవార్త చెప్పారు. సిద్దిపేట
టీం ఇండియా స్టార్ బ్యాట్స్మెన్ విరాట్ కోహ్లీ ఎక్కువ శాతం లండన్లో ఉంటున్న విషయం తెలిసిందే. మ్యాచ్ ఉన్న సమయంలో మాత్రమే ఇండియాకు వచ్చి మళ్లీ పూర్తవగానే తిరిగి వెళ్లిపోతున్నాడు. అయితే క
మన్నెవారి పల్లి వద్ద ఔట్లెట్ వైపు ప్రత్యేక పూజలు నిర్వహించి టన్నెల్ను పునః ప్రారంభించిన అధికారులు మనతెలంగాణ/హైదరాబాద్: ఎస్ఎల్బిసి శ్రీశైలం ఎడమ గట్టు కాలువ సొరంగం పనులకు ఎట్టకే
నర్మెట: ఆర్థిక ఇబ్బందులు ఉన్న రైతు సంక్షేమ కార్యక్రమాలు కొనసాగిస్తున్నామని సిఎం రేవంత్ రెడ్డి అన్నారు. సిద్ధపేట జిల్లా నర్మెటలో రూ.300 కోట్లతో నిర్మించిన ఆయిల్పామ్ ఫ్యాకర్టీని ప్రారంభ
తెలంగాణలో అన్నదాతలు ఎంతగానో ఎదురుచూస్తున్న రైతు భరోసా నిధులు ఎట్టకేలకు విడుదలయ్యాయి. సిద్దిపేట జిల్లా నర్మెటలో ఆదివారం నిర్వహించిన సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతు భరోసా నిధులను
బాల్కనీ స్లాబ్ కుప్పకూలి ఇద్దరు మృతి చెందారు. ఈ విషాద సంఘటనల హైదరాబాద్ పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని కుందన్ బాగ్ మెథడిస్ట్ కాలనీలో చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు వె
కరోనా వైరస్ యావత్ ప్రపంచాన్ని ఎంత అల్లకల్లోలం చేసిందో మనందరికీ తెలిసిందే. లక్షలాది మంది ఆ మహమ్మారి బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. ప్రపంచ దేశాలన్ని లాక్డౌన్ పేరుతో ప్రజల్ని బయటకు రాని
ఇండోర్ (మధ్యప్రదేశ్): ఇండోర్లో మరో భారీ అగ్నిప్రమాదం చోటుచేసకుంది. సాన్వేర్ రోడ్డులోని నర్వాల్ ప్రాంతంలో ఉన్న ఓ స్క్రాప్ గిడ్డంగిలో ఆదివారం ప్రమాదవశాత్తు మంటలు అలుముకున్నాయి. ఆ గిడ్డ
గుమ్మగట్ట: అనంతపురం జిల్లా గుమ్మగట్ట మండలం గోనబావిలో ప్రమాదం చోటు చేసుకుంది. గ్రామంలోని ఓ దుకాణంలో పెట్రోల్ పోస్తుండగా.. ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ద్విచక్రవాహనంపై ఉన్న దంపతులు, చిన్న
న్యూఢిల్లీ: ఇటీవల జనతా దళ్ యునైటెడ్(జెడియు)కు రాజీనామా చేసిన సీనియర్ నాయకుడు కె.సి. త్యాగి.. రాష్ట్రీయ లోక్ దళ్ (RLD) పార్టీలో చేరారు. ఆదివారం (మార్చి 22) ఢిల్లీలో పార్టీ అధ్యక్షుడు, కేంద్ర మంత్
దోహ: పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నడుమ ఘోర హెలికాప్టర్ ప్రమాదం జరిగింది. సాంకేతిక లోపం కారణంగా పర్షియన్ గల్ఫ్ దేశ ప్రాంతీయ జలాల్లో ఓ ఖతార్ సైనిక హెలికాప్టర్ కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో ఆ
ప్రభాస్ హీరోగా, నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వచ్చిన సినిమా ‘కల్కి 2898ఎఢి’. ఈ సినిమా సీక్వెల్ కోసం సినీ ప్రేక్షకులు అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ పన
ఇండియన్ ప్రీమియర్ లీగ్ మరో ఆరు రోజుల్లో ప్రారంభం కానుంది. ఈ మేరకు అన్ని జట్టు కఠోరంగా ప్రాక్టీసు చేస్తున్నాయి. లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ రిషబ్ పంత్కు ప్రాక్టీస్ ముమ్మరం చేశాడు..
హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ లో దారుణం చోటుచేసుకుంది. ఓ మహిళ హత్యకు గురైంది. ఫరూక్ నగర్ మండలం రంగారెడ్డిగూడకు చెందిన శోభ (31) అనే మహిళ మృతి చెందింది. భర్తతో గొడవపడి మూడేళ్లుగా తల్
హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వం మూసీ ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు తెలిపారు. మూసీ ప్రక్షాళనకు బిజెపి వ్యతిరేకం కాదు అన్నారు. మూసీ పునర్జీవం -
ఏ ఆటలో అయినా.. టీమ్లోని ఆటగాళ్ల మధ్య సఖ్యత ఉండటం ఎంతో అవసరం. అదే లేకపోతే.. మ్యాచ్ను గెలవడం చాలా క్షమవుతుంది. అయితే సన్రైజర్ హైదరాబాద్ జట్టు ఇంట్రాస్క్ల్వాడ్ మ్యాచ్లో బౌలర్ జీషన్ అన్స
హైదరాబాద్: తమ పాలనలో రైతే రాజని మరోసారి రుజువు చేస్తూ పథకాన్నిఅమలు చేస్తున్నామని సిఎం రేవంత్ రెడ్డి తెలిపారు. రైతును ధైర్యంగా సాగు మడిలో నిలబెట్టేందుకు, 70 లక్షల మంది రైతన్నలకు భరోసా ఇస్
హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా శివరాంపల్లిలో దారుణం చోటు చేసుకుంది. ఒక వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. సిద్ధార్థ్ అనే యువకుడు ఫ్యాన్ కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. స్థా
పోలవరం: అంధ్రప్రదేశ్లో సైబర్ నేరగాళ్లు మరోసారి రెచ్చిపోయారు. ఈసారి ఏకంగా ఓ ఎమ్మెల్యేనే టార్గెట్ చేశారు. జనసేన పార్టీకి చెందిన పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజుకు సైబర్ నేరగాళ్లు టోకరా
వాషింగ్టన్: హర్మూజ్ ను పూర్తిగా తెరవకపోతే ఇరాన్ విద్యుత్ కేంద్రాలపై దాడి చేస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. ఎలాంటి బెదిరింపులు లేకుండా హర్మూజ్ జలసంధిని తెరవాలని స
తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం దిశగా రాష్ట్ర అభివృద్ధికి, ప్రజాసంక్షేమానికి పెద్దపీట వేస్తూ 2026- 27 భారీ బడ్జెట్ ప్రవేశపెట్టింది. మహిళా సాధికారత, రైతు లు, బడుగు బలహీన వర్గాల స
అమరావతి: ఆంధ్రరాష్ట్రంలో తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలం యర్నగూడెం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. జాతీయ రహదారిలో ప్రయాణం చేస్తుండగా.. రెండు కార్లు ఢీకొని ముగ్గురు మృతి చెందారు. నలు
యంగ్ హీరో అడివి శేష్ ఇప్పుడు కొత్త అవతార్లో ‘డెకాయిట్’తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ చిత్రంలో శేష్ తొలిసారిగా మాస్, రగ్గడ్ పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రంలో హీరోయిన్గా మృణా
హైదరాబాద్: ఖమ్మం నగరంలోని రోటరీ నగర్ ప్రాంతంలో ఓలా ఎలక్ట్రిక్ బైక్ షోరూంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో సుమారు రూ. 10 లక్షల విలువైన ఎలక్ట్రిక్ బైకులు మంటల్లో కాలిపోయాయని షో
మ్యాంగో మాస్ మీడియా సమర్పణలో కోన ఫిల్మ్ కార్పొరేషన్ బ్యానర్ మీద కోన వెంకట్ రూపొందించిన చిత్రం ‘బ్యాండ్ మేళం’. సతీష్ జవ్వాజీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో హర్ష్ రోషన్, శ్రీదేవీ జంటగ
దుబాయ్: మధ్య ప్రాచ్యంలో కొనసాగుతున్న యుద్ధం నాలుగో వారంలోకి ప్రవేశించింది. ఇరాన్లోని కీలక నాతాంజ్ అణు ఇంధన శుద్ధి కేంద్రంపై వైమానిక దాడి జరిగినట్లు అధికారిక ఇరాన్ మీడియా వెల్లడించిం
న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ శనివారం ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియన్తో ఫోన్లో మాట్లాడారు. పశ్చిమ ఆసియాలో కీలక మౌలిక సదుపాయాలపై జరుగుతున్న దాడులను ఖండించారు. ప్రాంతీయ స
మన తెలంగాణ/హైదరాబాద్: ఆరు గ్యారంటీలకు చట్టబద్ధత కోసం అసెంబ్లీలో ప్రైవేట్ మెంబర్ బిల్లు పెడతామని బిఆర్ఎ స్ వర్కింగ్ ప్రెసిడెంట్, కెటిఆర్ ప్రకటించారు. తాము సభలో బిల్లు ప్రవేశపెట్టేలా అ
మన తెలంగాణ/నంగునూర్ : ఆయిల్ పామ్ పంట సాగులో తెలంగాణను దేశానికి దిక్సూచిగా నిలపాలని రాష్ట్ర వ్యవసా య శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. నంగునూ ర్ మండలం నర్మెట్టలో సిఎం రేవంత్ రెడ్డి
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో ప్రజల భాగస్వామ్యం, పారదర్శకతకు ప్రాధాన్యం ఇస్తూ ప్రభుత్వం పలు సంస్కరణలను అమలు చేస్తూ ప్రజలకు మరింత చేరువైంది. ప్రజల ఫిర్యాదుల పరిష్కారానికి ప్రజావాణి
మనతెలంగాణ/జగిత్యాల ప్రతినిధి: సారీ శ్రీధర్... ఇంత కాలం ఓపిక పట్టాను. నాలుగు దశాబ్దాలుగా పార్టీ పటిష్టత కోసం పని చేసిన నాకు గౌరవం దక్కనప్పుడు, పార్టీని, నన్ను నమ్ముకున్న కార్యకర్తలకు న్యా
కేంద్ర ప్రభుత్వం 2024- 25 సంవత్సరానికి గాను జరిపిన ఆర్థిక సర్వే నివేదిక ప్రకారం భారతదేశంలోని అత్యంత ధనిక జిల్లాల జాబితాలో మొట్టమొదటగా నిలిచేది తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా. హైదరాబాద్ నగ
ఓ ప్రేమ పెళ్లి ప్రాణాల మీదికి తెచ్చింది. వివాహం జరిగినప్పటి నుంచి కోపంతో అమ్మాయి వాళ్ళ బాబాయ్ సమయం కోసం ఎదురు చూసి తేదీ మార్చి18 బుధవారం రాత్రి 8:00 గంటల సమయంలో అబ్బాయిని ఇనుప రాడ్డులతో విచ
బిఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ తన చిన్ననాటి స్నేహితుడు, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ మ హమ్మద్ జహంగీర్, మాజీ హోం మంత్రి మహమూద్ అలీ, ఇతర ముస్లింలతో రంజాన్ వేడుక లు జరుపుకున్నా
ఒడిశాలో ఇటీవల జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్కు పాల్పడిన ఆరుగురు ఎమ్మెల్యేలను బిజు జనతా దళ్ (బీజేడీ) పార్టీ సస్పెండ్ చేసింది. పార్టీ అధినేత నవీన్ పట్నాయక్ అధ్యక్షతన జరిగిన రాజ
అమెరికాలో మనీ లాండరింగ్కు సంబంధించిన కేసులో భారత సంతతికి చెందిన ఓ న్యాయమూర్తి దోషిగా తేలారు. నిధుల దుర్వినియోగం ఆరోపణలతో ఆయనపై నమోదైన అభియోగాలు నిర్ధారణ అయ్యాయి. ఈమేరకు జ్యూరీ తీర్ప
జపాన్లోని టోక్యో నగరంలోని కొమత్సుగావా (Komatsugawa) పార్క్లో ఉగాది పండుగను భారతీయులు ఘనంగా నిర్వహించారు. విదేశాల్లో నివసిస్తున్నప్పటికీ, భారతీయ సంస్కృతి, సాంప్రదాయాలను కాపాడుకుంటూ ఈ వేడుక
మెగా డాటర్ నిహారిక కణిదెల తొలిసారి తన విడాకుల వ్యవహారంపై స్పందించారు. 'రాకాస' సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన సినిమాలు, వ్యక్తిగత విషయాలపై ఆసక్తికర విషయాలను
పాకిస్థాన్ క్రికెట్ బోర్డుపై మాజీ హెడ్ కోచ్ గ్యారీ కిర్స్టన్ తీవ్ర విమర్శలు చేశారు. జట్టు సరిగ్గా ఆడనప్పుడు కోచింగ్ సిబ్బందిని బలిపశువులను చేస్తారని కిర్స్టన్ అన్నారు.పాకిస్థాన్ జ
ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ను పార్టీ ఫిరాయింపు కేసు వదలడం లేదు. దానం పార్టీ మారలేదని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఈ నెల 11న ఇచ్చిన తీర్పును బిజెపి శాసనసభాపక్ష నాయకుడు ఏలేటి మహేశ్
భువనేశ్వర్: ఆరుగురు ఎమ్మెల్యేలపై బిజు జనతా దళ్ (BJD) పార్టీ వేటు వేసింది. ఇటీవల ఒడిశా నుండి నాలుగు రాజ్యసభ స్థానాలకు జరిగిన ఎన్నికలలో 'క్రాస్-ఓటింగ్'కు పాల్పడ్డారని శనివారం ఆరుగురు ఎమ్మెల్
అల్వాల్, ఎల్.బి.నగర్లలో నిర్మిస్తున్న టిమ్స్ ఆస్పత్రుల పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి.అల్వాల్లో నిర్మిస్తున్న ఈ ఆస్పత్రి పనులు ఇప్పటికే 70 శాతానికిపైగా పూర్తయ్యాయి. ఈ ఏడాది చివరి
