ముఖ్యమంత్రి సవాల్కు బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ కౌంటర్ స్థలం, సమయం, తేదీ అన్ని రేవంత్రెడ్డి ఇష్టమే 72గంటల సమయం ఇస్తున్నాం, తేల్చకపోతే జులై 8న సోమాజీగూడ ప్రెస్క్లబ్లో మేమ
20ఏళ్ల తరువాత ఒకే వేదికపై ఉద్ధవ్, రాజ్ థాక్రేల ద్వయం మహారాష్ట్ర ప్రభుత్వం త్రిభాషా సూత్రానికి వ్యతిరేకంగా ఒక్కటైన అన్నదమ్ములు ఫడ్నవీస్ ప్రభుత్వానికి ఘాటైన హెచ్చరికలు తెలుగు,తమిళులు మ
ప్రతిపక్షం బలంగా ఉన్నా, బలహీనపడిపోయినా, అసలు ప్రతిపక్షం లేకపోయినా ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష పాత్ర నిర్వహించేది మీడియా. ప్రజా సమస్యల మీద గొంతెత్తే విషయంలో ప్రతిపక్షాలు, మీడియా రెండిటి
మేషం: మేష రాశి వారికి ఈ వారం సానుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి ఉద్యోగాల పరంగా మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. ఉద్యోగం మారవలసిన పరిస్థితి గోచరిస్తుంది. ముఖ్యమైన నిర్ణయాలు తీసుక
గుండ్ల పోచంపల్లి మైసమ్మ గూడలో ని నర్సింహారెడ్డి ఇంజినీరింగ్ కళాశాల ముందు శనివారం ఎ న్ఎస్యుఐ విద్యార్థి నాయకులు ధర్నా చేపట్టారు. పరీక్షలు రాసేందుకు హాజరు శాతం లేదని సాకులు చెప్తూ వి
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి కొనసాగుతొందని, ఈ ప్రభావంతో రాష్ట్రంలో నాలుగు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆదివారం రాష్ట్రంలోని ఆదిలాబాద్,
కమ్యూనిజాన్ని అంతం చేయడం కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో సాధ్యమవుతుందా? అని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎంఎల్ఎ కూనంనేని సాంబశివరావు ప్రశ్నించారు. మహబూబాబాద్ జిల్లా, కురవి మండల క
గ్రేటర్ వరంగల్ పరిధి 16వ డివిజన్ ధర్మారం రైల్వే గేటు సమీపంలో విజయవాడ వైపు నుంచి వరంగల్ వస్తున్న గూడ్స్ రైలు బోగీలు శనివారం ఉదయం 10 గంటల సమయంలో రెండుగా విడిపోవడంతో రైలు గార్డు లోకో పైలెట్
నీటి గుంతలో ప్రమాదవశాత్తు పడి అక్కాతమ్ముడు మృతి చెందిన ఘటన శనివారం ఆదిలాబాద్ జిల్లా, మావల మండలంలో చోటుచేసుకుంది. మావల పరిధిలోని గ్రీన్ సిటీ సమీపంలో సైకిల్పై వెళ్తున్న అక్క వినూత్న (11),
నిజామాబాద్ జిల్లా, బోధన్ మండలం, మానార్పల్లి గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. భర్తను అతికిరాతకంగా గొంతు కోసి హత్య చేసిన భార్య ఘటన వెలుగుచూసింది. ఈ ఘటన మండలంలో కలకలం రేపింది. స్థానికులు, పో
తెలంగాణ తిరుపతి శ్రీలక్ష్మీనరసింహ స్వామి వారి జన్మనక్షత్రాన్ని పురస్కరించుకొని శనివారం వైభవంగా గిరి ప్రదక్షిణ నిర్వహించారు. యాదగిరిగుట్టలో ఆధ్యాత్మిక వైభవాన్ని చాటుతూ దేవస్థానం ఆ
కృష్ణా బేసిన్కు వరద ప్రవాహం పెరుగుతోంది. మరోపక్క తుంగభద్ర నుంచి నీటిని విడుదల చేయడంతో తెలంగాణలోని సుంకేసుల బ్యారేజీకి వరద ప్రవాహం కొనసాగుతోంది. దీంతో అధికారులు సుంకేసుల బ్యారేజీ 12 గే
ఓటరు జాబితా నుంచి మాజీ ఎంఎల్ఎ చెన్నమనేని రమేష్బాబు పేరును తొలగిస్తూ రాజన్న సిరిసిల్ల జిల్లా, వేములవాడలోని అతని స్వగృహానికి ఎలక్షన్ రిటర్నింగ్ అధికారి, సిబ్బంది శనివారం నోటీసులు అతి
ఎంఎల్ఎ, బిజెపి శాసన సభాపక్ష నేత ఏలేటి మహేశ్వర రెడ్డికి ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) అధికారులు నోటీసులు జారీ చేశారు. జుబ్లిహిల్స్ కార్యాలయానికి వచ్చి వాంగ్మూలం
సినీ నటుడు ఫిష్ వెంకట్ (Fish Venkat) ప్రస్తుతం ప్రాణాలతో పోరాడుతున్నారు. రెండు కిడ్నీలు చెడిపోవడంతో ఆయన బోడుప్పల్లోని ఓ ఆస్పత్రిలో వెంటిలేటర్పై చికిత్స పొందుతున్నారు. పరిస్థితి మరింత విషమి
బర్మింగ్హామ్: ఐదు టెస్ట్ల సిరీస్లో భాగంగా ఎడ్జ్బాస్టన్ వేదికగా జరుగుతున్న రెండో టెస్ట్ (Ind VS Eng) రెండో ఇన్నింగ్స్లో భారత్ భారీ స్కోర్ దిశగా అడుగులు వేస్తోంది. నాలుగో రోజు 64-1 పరుగుల ఓవర
హైదరాబాద్: అసెంబ్లీలో చర్చకు రావాలని తమ సిఎం రేవంత్ రెడ్డి అన్నారని మంత్రి సీతక్క (Sitakka) తెలిపారు. సిఎం రేవంత్ రెడ్డి విసిరిన సవాల్ బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ కు అర్థం కానట్లుం
టాలీవుడ్ స్వీటి అనుష్క శెట్టిని వెండితెరపై చూసి దాదాపు రెండేళ్లు అయింది. 2023లో వచ్చిన ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ అనే సినిమాతో ఆమె చివరిసారిగా ఫ్యాన్స్ను పలకరించారు. ఆమె ప్రస్తుత
సెల్ ఫోన్లు దగ్గరనుంచి ఔషధాలకు ఉపయోగించే మూలకాల విషయంలోనూ చైనాపైనే భారత్ ఆధారపడుతుండడం గత కొన్ని దశాబ్దాలుగా పరిపాటిగా సాగుతోంది. భారత్ ప్రభుత్వం స్వదేశీ తయారీ, ఆత్మనిర్భర్ అనే నినాద
అక్కడ జరిగింది పండుగ, జాతర ఉత్సవాలు కాదు. ప్రభుత్వాధినేతల, రాజకీయ నాయకుల పర్యటనలు కావవి. ఆనందోత్సవాల కేరింతలు, మిరుమిట్లు కొలిపే పటాకుల హంగామా మధ్య ఊరు ఊరంతా సంబరాల కోలాహలం. రంగారెడ్డి జ
చైనా రాజకీయాలు ఎప్పుడూ ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తాయి. చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ (సిసిపి) నాయకత్వంలో జిన్పింగ్ గత దశాబ్ద కాలంగా అధ్యక్షుడిగా, పార్టీ జనరల్ సెక్రటరీగా అపారమైన అధికారాన్
మహబూబాబాద్: నంబాల కేశవరావును అమిత్ షా అన్యాయంగా చంపారని.. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు (Kunamneni Sambashiva Rao) అన్నారు. మానుకోటలో ఆయన సంచలన కామెంట్స్ చేశారు. ప్రజలంతా కమ్యూనిస్టులు
హైదరాబాద్ నగరంలోని బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. నిత్యం మద్యం తాగి వచ్చి తనని వేధిస్తున్నాడని కారణంగా భర్తను భార్య గొంతు నులిమి హత్య చేసింది. ఆపై అది సాధారణ మ
హైదరాబాద్: తమ ప్రభుత్వం మహిళా సంఘాలకు అండగా ఉంటుందని తెలంగాణా డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) తెలిపారు. అవకాశం ఉన్న ప్రతిచోటా మహిళలకు ఆర్థిక భరోసా ఇస్తామని అన్నారు. ప్రజాభవన్ లో
టీం ఇండియా మాజీ ఆటగాడు సురేశ్ రైనా (Suresh Raina) తన ఆటతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు. రిటైర్మెంట్ తర్వాత కామెంటేటర్గా, క్రికెట్ విశ్లేషకుడిగా పని చేస్తున్నాడు. అయితే ఇప్పుడు రైనా
అమరావతి: యువతి, యువకుడు ప్రేమ వివాహం చేసుకోవడంతో రెండు గ్రామాల ప్రజల దాడులకు పాల్పడ్డారు. ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏలూరు జిల్లా కైకలూరు మండలంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప
ఇంగ్లండ్తో జరుతున్న రెండో టెస్ట్లో భారత్ ఆధిక్యంలో ఉన్నప్పటికీ.. ఒక విషయంలో మాత్రం తీవ్ర నిరాశకు గురైంది. అది ప్రసిధ్ధ్ కృష్ణ (Prasidh Krishna) బౌలింగే. తొలి టెస్ట్ మ్యాచ్లో ఫర్వాలేదు అనిపించ
హైదరాబాద్: భారతీయ జనతా పార్టీ తనకు గొప్ప అవకాశం ఇచ్చిందని తెలంగాణ బిజెపి నూతన అధ్యక్షుడు రామచందర్ రావు తెలిపారు. కేంద్ర మంత్రికిషన్ రెడ్డి నేతృత్వం అనేక సంవత్సరాలుగా రాష్ట్ర బిజెపికి
అమరావతి: టిడిపి నేతలు ప్రతి రోజూ వైఎస్ఆర్ సిపి నేతలపై హత్యలు, హత్యాయత్నాలు చేస్తున్నారని ఎపి మాజీ మంత్రి పేర్నినాని (perni nani) తెలిపారు. ప్రతిరోజూ ఆడపిల్లలు బలి అవుతున్నారని అన్నారు. ఈ సందర్
శ్రీనగర్: భర్తతో కలిసి భార్య ప్రియుడిని చంపింది. ఈ సంఘటన జమ్ము కశ్మీర్లోని కిష్ట్వార్ జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చంగమ్ సార్తల్ ప్రాంతంలో సందీప్ కుమార్ అనే వ్య
రాయ్పూర్: ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లాలో ఎదురుకాల్పులు జరిగాయి. భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య జరిగిన కాల్పుల్లో ఒక మావో మృతి చెందాడు. ఇంద్రావతి నేషనల్ పార్క్ అటవీ ప్రాంతంలో
న్యూయార్క్: అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో భారీ వర్షాలు కురవడంతో నదులు ప్రమాద స్థాయిని దాటి ప్రవహిస్తున్నాయి. టెక్సాస్ వరదలు ముంచెత్తడంతో ప్రజలు విలవిలలాడిపోతున్నారు. భారీ వరదలు వి
హైదరాబాద్: సిఎం రేవంత్ రెడ్డి సభ పెడితే నాలుగు బూతులు, ఐదు అబద్ధాలు అని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ (KTR) తెలిపారు. రైతుబంధు విప్లవాత్మక పథకం అని కొనియాడారు. ఈ సందర్భంగా కెటిఆర్ త
హీరోయిన్ నయనతార, దర్శకుడు విఘ్నేష్ శివన్ ప్రేమించి పెళ్లి చేసకున్నారు. పెళ్లి జరిగిన తరువాత వైవాహిక జీవితం ఆనందంగా సాగింది. విఘ్నేష్ కంటే ముందు శింబు, ప్రభుదేవాలతో నయనతార ప్రేమాయణం కొన
జనగాం: గూగుల్ మ్యాప్ను నమ్ముకొని భక్తులు తిరుపతికి వెళ్తుండగా కారు వాగులో పడిపోయింది. ఈ సంఘటన జనగామ జిల్లాలోని వడ్లకొండ సమీపంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… మహారాష్ట్ర
చెన్నై: ఉదయం పెళ్లి చేసుకొని మధ్యాహ్నం ప్రియుడితో వధువు పారిపోయింది. ఈ సంఘటన తమిళనాడు రాష్ట్రం చెన్నైలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… బర్మా కాలనీ చెందిన విజయ్ కుమార్ అనే య
పాట్నా: బిహార్ రాష్ట్రం పాట్నాలో ప్రముఖ వ్యాపారవేత్త, బిజెపి నేత గోపాల్ ఖేమ్కాను ఇంటికి సమీపంలో తుపాకీతో కాల్చి చంపారు. బిహార్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బిజెపి నేతను కాల్చి చంపడంతో రా
అమరావతి: చెల్లితో ఫోన్లో మాట్లాడుతున్నాడని ఓ యువకుడిని ఆమె సోదరుడు హత్య చేసి మట్టి దిబ్బలో పాతిపెట్టాడు. ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కాకినాడ జిల్లా సామర్లకొట మండలంలో జరిగింది. పోలీ
కొంప ముంచిన బౌలర్ల వైఫల్యం బర్మింగ్హామ్: ఇంగ్లండ్తో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్లో భారత్ మ్యాచ్పై పట్టు సాధించే సువర్ణ అవకాశాన్ని చేజేతులా చేజార్చుకుంది. శుక్రవారం మూడో రోజు ఆర
దేశంలో కులగణన చేపట్టిన తొలి రాష్ట్రం తెలంగాణ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తున్నాం రాష్ట్రంలో రేవంత్ పాలన భేష్ హైదరాబాద్కు మోడీ చేసింది శూన్యం రాజ్యాంగంలోని సెక్యులర్, స
స్థానిక సమరంలో కాంగ్రెస్ శ్రేణుల విజయానికి నాదీ పూచీ 17పార్లమెంట్ స్థానాలు గెలిచితీరుతాం రైతురాజ్యం ఎవరు తెచ్చారో తేల్చుకుందాం రండి ఎక్కడైనా చర్చకు సిద్ధం కెసిఆర్, కెటిఆర్, కిషన్రెడ
మన తెలంగాణ/హైదరాబాద్/ప్రత్యేక ప్రతినిధి : నెలాఖరులోగా రాష్ట్ర, జిల్లా స్థాయి నామినెటెడ్ పదవులన్నీ భర్తీ చేయాలని ఏఐసిసి అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డిని ఆదే
పరామర్శకు వచ్చిన నేతలను అడిగి తెలుసుకున్న బిఆర్ఎస్ అధినేత యూరియా, ఎరువుల లభ్యత, వ్యవసాయం, సాగునీరు గురించి ఫీడ్బ్యాక్ తీసుకున్న మాజీ సిఎం ఆసుపత్రిలో కోలుకుంటున్న కెసిఆర్ సాధారణ పరీ
న్యూఢిల్లీ : భారతీయ జనతా పార్టీ నూతన అ ధ్యాయానికి శ్రీకారం చుట్టబోతోందా..? పార్టీ చరిత్రలో అ త్యున్నత పదవిని తొలిసారి మహిళకు కట్టబెట్టబోతున్నారా..? అంటే అవుననే సమాధానం బిజెపిలోని హస్తిన
న్యూఢిల్లీ : ఎంత నిఘా పెట్టినప్పటికీ స్టాక్ మార్కె ట్లో మోసాలు ఆగడం లేదు. తాజాగా అమెరికాకు చెందిన ప్రొప్రైటరీ ట్రేడింగ్ సంస్థ జేన్ స్ట్రీట్ భార త మార్కెట్లలో భారీ మోసానికి పాల్పడినట్టు
గ్యారంటీల అమలులో విఫలం బిసిలకు తీవ్ర అన్యాయం ఎస్సి, ఎస్టిలకు సంకెళ్లు భీం పేరుతో డ్రామా బిజెపి తెలంగాణ అధ్యక్షుడు రాంచందర్రావు ఆగ్రహం నేడు పదవీ స్వీకారం మన తెలంగాణ/హైదరాబాద్: కాంగ్
మేషం: ముందు జాగ్రత్త లేకపోవడం వలన ఒక సందర్భంలో చిన్నపాటి ఒడిదుడుకులు మాత్రం ఎదుర్కొనవలసి వస్తుంది. మీ నైపుణ్యతకు సామర్థ్యానికి తగినటువంటి స్థానాన్ని సంపాదించుకోవడానికి విశేషంగా కృష
ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గం, చింతకాని మండలం, చిన్న మండవ గ్రామంలో ఉన్న మున్నేరు పరివాహ ప్రాంతంలో నలుగురు యువకులు గల్లంతై, ఇద్దరు యువకులు మృతి చెందడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నా
భారత్తో జరుగుతున్న రెండో టెస్టులో ఆతిథ్య ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్లో 407 పరుగులకు ఆలౌటైంది. ఓవర్నైట్ స్కోరు 77/3తో శుక్రవారం మూడో రోజు బ్యాటింగ్ను ప్రారంభించిన ఇంగ్లండ్కు ఆరంభంలోనే గ
భారత ప్రధాని నరేంద్ర మోడీకి ట్రినిడాడ్ అత్యున్నత పౌర పురస్కారం ‘ది ఆర్డర్ ఆఫ్ ది రిపబ్లిక్ ఆఫ్ ట్రినిడాడ్, అండ్ టొబాగో ’ ను శుక్రవారం బహుకరించారు. ఈ దేశం ఓ విదేశీ నేతకు ఈ విశిష్ట గౌరవం ఆప
జిల్లాలోని కోటపల్లి మండలంలో పట్ట పాస్పుస్తకంలో దొర్లిన తప్పులను సవరించేందుకు ఒక రైతు వద్ద డబ్బులు డిమాండ్ చేసిన డిప్యూటీ తహాసిల్దార్ నవీన్కుమార్, అంజి అనే వ్యక్తిని ఎసిబి అధికారుల
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు 2026లో జరుగనున్నాయి. ఈ ఎన్నికల్లో తమ పార్టీ(తమిళగ వెట్రి కళగం) ముఖ్యమంత్రి అభ్యర్థిగా టివికె వ్యవస్థాపకుడు, సినీ నటుడు విజయ్ను ఆ పార్టీ ప్రకటించింది. ఈ మేరకు శు
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుసబెట్టి సినిమాలు చేస్తున్నాడు. ‘ది రాజా సాబ్’ చిత్ర షూటింగ్ చివరి దశలో ఉండగా హను రాఘవపూడితో ‘ఫౌజీ’ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ రెండు చిత్రాలు
శ్రీకృష్ణ జన్మభూమి షాహీ ఈద్గా వివాదంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. షాహీ మసీదును వివాదాస్పద కట్టడంగా పరిగణించాలన్న హిందూ సంఘాల అభ్యర్థనను అలహాబాద్ హైకోర్టు శుక్రవారం కొట్టివేసింది. మ
భార్యపై అనుమానంతో ప్రతిరోజు గొడవ పడుతున్న భర్త వారిద్దరి మధ్య జరిగిన ఘర్షణలో ఆమె గొంతు నులిమి హత్య చేశాడు. ఆమె మరణించిందని నిర్ధారించుకున్న తర్వాత తన ఐదు నెలల కన్నకూతురుపై కనికరం లేకు
ఎగువ ప్రాంతంలోని మహారాష్ట్ర, కర్ణాటకలో కురుస్తున్న వర్షాల కారణంగా కృష్ణానది పరీవాహక ప్రధాన జలాశయాలు పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరుకొని జలకళను సంతరించుకున్నాయి. శుక్రవారం ఆల్మట్టి
ఓ వ్యక్తి ప్యాంట్ జేబులో సెల్ఫోన్ పేలడంతో తీవ్రంగా గాయపడ్డాడు. కొంత అప్రమత్తంగా బాధితుడు వ్యవహరించడంతో పెను ప్రమాదమే తప్పినట్లయింది. రాజేంద్రనగర్ పోలీస్స్టేషన్ పరిధిలో శుక్రవారం
రెవెన్యూ అధికారుల తీరుపై ఓ బాధితుడు వినూత్న రీతిలో తహసీల్దార్ కార్యాలయం ముందు నిరసన వ్యక్తం చేశారు. శుక్రవారం అబ్దుల్లాపూర్మెట్ తహసీల్దార్ అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిర
ప్రభుత్వం తక్షణమే జాబ్ క్యాలండర్ విడుదల చేయాలని, ఖాళీగా వున్న పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ నిరుద్యోగ, యువజన సంఘాల ఆధ్వర్యంలో జరిగిన ఆందోళనా కార్యక్రమంలో ఎక్కడికక్కడ అరెస్టు
సిద్దిపేట జిల్లాలోని కొండపోచమ్మ ప్రాజెక్టు కింద ఉన్న ఎర్రవల్లి గ్రామ రైతుల వ్యవసాయ భూములకు నీళ్లు విడుదల చేయాలని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఎర్
తండ్రి, కుమారుల మధ్య గత కొంతకాలంగా జరుగుతున్న భూ వివాదం కారణంగా కన్నతండ్రిని హత్య చేసిన కొడుకును పోలీసులు అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించారు. ఈ సందర్భంగా శుక్రవారం జిల్లా పోలీసు
నాడైనా నేడైనా తెలంగాణ ప్రయోజనాల ముందు పదవులు బిఆర్ఎస్కు తృణప్రాయం అని మాజీ మంత్రి, బిఆర్ఎస్ ఎంఎల్ఎ హరీష్రావు పేర్కొన్నారు. బనకచర్లతో ఎపి అప్పనంగా నీళ్ళు దోచుకుపోతా అంటే చూస్తూ ఊ
వేర్వేరు ప్రాంతాల్లో గంజాయి విక్రయిస్తున్న ఇద్దరు నిందితులను ఎక్సైజ్ సిబ్బంది శుక్రవారం అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 4.126కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఎక్సైజ్ సిబ్బంది కథనం
రాష్ట్ర సెక్రటేరియట్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. 2 లక్షల ఉద్యోగాల భర్తీ, జాబ్ క్యాలండర్ విడుదల, మెగా డీఎస్సీ ప్రకటించాలని శుక్రవారం సచివాలయం ముట్టడికి నిరుద్యోగులు యత్నించారు. అప్
అమరావతి: ప్రతి భూమిపై సమగ్ర సమాచారం ఉండేలా చర్యలు చేపట్టామని ఎపి మంత్రి అనగాని సత్యప్రసాద్ (Anagani Satya Prasad) తెలిపారు. క్యూఆర్ కోడ్ ఉండే పాస్ పుస్తకాలు తీసుకువస్తున్నాం అని అన్నారు. ఈ సందర్భంగా
అమరావతి: ఎపి విద్యార్థుల సంక్షేమాన్ని కూటమి సర్కారు పట్టించుకోవడం లేదని వైఎస్ఆర్ సిపి మాజీ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాల కృష్ణ (Srinivasa Venugopala Krishna) అన్నారు. కూటమి పాలనలో వ్యవస్థలు ధ్వ
హైదరాబాద్: గాంధీభవన్లో పిసిసి రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా ఎఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ఎఐసిసి ప్రధాన కార్యదర్శి కెసి వేణుగోపాల్, ముఖ్
హైదరాబాద్: సిగాచి పరిశ్రమ లో జరిగిన బాంబు పేలుడులో మృతదేహాలను కార్డ్ బోర్డ్ పెట్టెల్లో తరలిస్తున్నారని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ (kTR) తెలిపారు. పాశమైలారం పేలుడు ఘటన భయానక ఉద
హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గ బిజెపి ఇంచార్జ్ అందెల శ్రీరాములు ఇంటి ముందు రోహింగ్యాలు రెక్కీ నిర్వహించారు.అందెల శ్రీరాములు ఇంటి ముందు అనుమానాస్పద తిరుగుతున్న ఆరు
ఢిల్లీ: ఉత్తర భారతంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. హిమాచల్ ప్రదేశ్లో భారీ వర్షాలు కురవడంతో వరదలు పొటెత్తాయి. ఈ వరదల కారణంగా 63 మంది చనిపోగా పదుల సంఖ్యలో గల్లంతయ్యారు. ఎన్డిఆర్ఎఫ్, ఎస్
హైదరాబాద్: ఆత్మనిర్భర్ కు కోల్ ఇండియా అధిక ప్రాధాన్యం ఇస్తోందని బిజెపి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) తెలిపారు. ఖనిజాల ఉత్పత్తిలో కోల్ ఇండియా కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు. కోల్ ఇండ
టిబెట్ బౌద్ధమత అత్యున్నత గురువు దలైలామా వారసుడి ఎంపిక భారత్కు దౌత్యపరమైన పరీక్షగా తయారైంది. వారసుడి ఎంపికకు తమ ఆమోద ముద్ర తప్పనిసరి అంటూ చైనా చేసిన డిమాండ్ను భారత్ తోసిపుచ్చింది. 15వ
హైదరాబాద్: యశోద ఆస్పత్రికి ఎంఎల్ సి కల్వకుంట్ల కవిత చేరుకుని ఆయన ఆరోగ్యంపై ఆరా తీశారు. మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ జ్వరం, మధుమేహ సంబంధిత సమస్యలతో యశోద ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేయించుకుం
ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా మన దేశానికి ఒక గుర్తింపు, గౌరవం ఉన్నాయి. పార్లమెంటరీ ప్రజాస్వామ్యం కావడంతో ప్రజల భాగస్వామ్యం ప్రతి దశలోను ఉంటుంది. ఏకపక్ష నిర్ణయాలు లేకుండా ప్ర
హైదరాబాద్: టీమిండియా జట్టుతో పాటు కలిసి ప్రయాణించాలన్న నిబంధనను ఆల్రౌండర్ రవీంద్ర జడేజా ఉల్లంఘించారు. ఇంగ్లాండ్తో జరుగుత్ను రెండో టెస్టు రెండో రోజు టీమ్తో కాకుండా విడిగా జడేజా మైద
ఎంతో గొప్ప వ్యక్తిత్వం.. ఎన్నో పదవులు.. ఉత్తమ విలువలతో.. ఆ పదవులకే వన్నెతెచ్చిన రాజకీయ దురంధరుడు రోశయ్య. తెలుగు రాజకీయాల్లో అందరివాడు ఆయన. ఆయనో రాజకీయ శిఖరం. రాజకీయాల్లో ఆయన చూడని ఎత్తులు
కాలం మారుతోంది. టెక్నాలజీ కొత్తపుంతలు తొక్కుతోంది. డిజిటల్ మనుషుల ఆలోచన ధోరణి సైతం మారుతోంది. జీవనశైలిలో సమూల మార్పులు వస్తున్నాయి. చిత్రవిచిత్ర పోకడలు మొలుచుకొస్తున్నాయి. నేడు నిద్ర
పోలీస్ వారి హెచ్చరిక (Police vaari Heccharika) సినిమాలోని సామాజిక చైతన్య గీతాన్ని ఎర్ర అక్షరాల రచయిత, తెలుగు రచయితల సంఘం అధ్యక్షుడు పరుచూరి గోపాల కృష్ణ ఆవిష్కరించారు. అభ్యుదయ దర్శకుడు బాబ్జీ దర్శకత్వ
సూపర్ స్టార్ రజనీకాంత్ (Superstar Rajinikanth)నటిస్తున్న ’కూలీ’ కి లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఆయన లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ (ఎల్సియు)తో తన విజయాలని కొనసాగిస్తున్నారు. ప్రతిష్టాత్మక
పెద్దవంగర: మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర మండలం అవుతాపురం గ్రామంలో కోడలు ఆత్మహత్య చేసుకోవడంతో మామ గుండెపోటుతో మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… అవుతాపురం గ్రామంలో వేముల సంత
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులతో పాటు సినీ ప్రియులంతా ఎంతగానో ఎదురుచూస్తున్న రోజు రానే వచ్చింది. పవన్ కళ్యాణ్ ప్రతిష్టాత్మక చిత్రం ‘హరి హర వీరమల్లు’ (Hari Hara Veeramallu) ట్రైలర్ విడుదలైంది. పవన
5000 సంవత్సరాల క్రితం జరిగిన గొప్ప ఇతిహాసం ప్రపంచవ్యాప్తంగా 2.5 బిలియన్ల మంది భక్తికి ప్రతీక నమిత్ మల్హోత్రా ‘రామాయణ’. (Ramayana) ఈ రెండు భాగాల చిత్రం హాలీవుడ్, భారతదేశానికి చెందిన ప్రతిభావంతులన
తిరుమల: తిరుపతిలోని మొదటి ఘాట్ రోడ్డులో ఏడో మైలు వద్ద ఏనుగుల గుంపు కనిపించింది. ఏనుగులు వాహనదారుల దగ్గరికి రావడంతో భయంతో వణికిపోయారు. వాహనదారులు సమాచారం మేరకు టిటిడి సిబ్బంది. అటవీ శాఖ
ముంబయి: డెలీవరీ ఏజెంట్లా ఓ వ్యక్తి అపార్టుమెంటులోని ఓ ప్లాటులోకి చొరబడి ఐటి ఉద్యోగురాలిపై అత్యాచారం చేశాడు. ఈ సంఘటన మహారాష్ట్రలోని పుణేలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… క
బర్మింగ్హామ్: ఇంగ్లండ్తో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా కెప్టెన్ శుభ్మన్ గిల్ పలు రికార్డులను బద్దలు కొట్టాడు. తొలి ఇన్నింగ్స్లో గిల్ 269 పరుగులు చేసి ఔటయ్యాడు. ఈ క్రమంలో అరుదై
మరిపెడ: మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలంలో శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కుడియతండా సమీపంలో వరంగల్-ఖమ్మం జాతీయ రహదారిపై రెండు లారీ ఢీకొనడంతో ముగ్గురు మృతి చెందారు. ఒక్కసారిగా క్య
సర్వే నెంబర్ 25పై విచారణ పేరుతో రెవెన్యూ అధికారులు విచారణలు 2012 ఏడాదిలో ఇంటి పట్టాలు ఇచ్చింది కాంగ్రెస్ 2015 డబుల్ బెడ్ రూంల పేరుతో బిఆర్ఎస్ ప్రభుత్వం వాపస్ తీసుకున్న పట్టాలు ఎన్నికల చివరి
కుతుబ్షాహీలు హైదరాబాద్ను నిర్మించారు చంద్రబాబు, వైఎస్ సైబరాబాద్కు జీవం పోశారు నేడు కాంగ్రెస్ ప్రభుత్వం ఫ్యూచర్ సిటీకి అంకురార్పణ చేస్తున్నది హైదరాబాద్కు దేశంలోని నగరాలతో కాదు..
మన తెలంగాణ/హైదరాబాద్ : స్థానిక సంస్థల ఎన్నిక ల్లో గెలుపే లక్షంగా కేడర్కు ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే దిశానిర్ధేశం చేయనున్నారు. ఈ నేపథ్యంలో నే నేడు ఎల్బీ స్టేడియంలో గ్రామ స్థా
అన్ని అంశాలపై చర్చలు జరుపుతాం ప్రతిపక్షనేతగా ఆయన ఇచ్చే సలహాలు, సూచనలు స్వీకరిస్తాం కెటిఆర్తో మాకు సంబంధం లేదు హరీశ్రావు ఎవరో నాకు తెలియదు హ్యామ్రోడ్ల నిర్మాణానికి త్వరలోనే టెండర్