మన తెలంగాణ/హైదరాబాద్: లక్ష కోట్లు లక్షం గా రాష్ట్రం ప్రభుత్వం హైదరాబాద్ ఫ్యూచర్ సిటీ లో గ్లోబల్ సమ్మిట్ నిర్వహిస్తోంది. గ్లోబల్ సమ్మిట్లో తెలంగాణ రైజింగ్ విజన్ 2047 డాక్యుమెంట్ను ప్రభు
మన తెలంగాణ/నర్సంపేట: జూబ్లీహిల్స్ ఉప ఎ న్నికను రెఫరెండంగా ప్రకటించిన వారిని ఓటర్లు బండకేసి కొట్టారని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి స్ప ష్టం చేశారు. వరుసగా జరుగుతున్న ఎన్నికల్లో ఓ టమిపాలవ
న్యూఢిల్లీ: అమెరికా భారీగా విధిస్తున్న సుంకాలు, ఆం క్షల నేపథ్యంలో భారతదేశం రష్యా వచ్చే ఐదేళ్లలో ఆర్థి క, వాణిజ్య సంబంధాలను బలోపేతం చేసుకునేందుకు ఓ ప్రణాళికపై శుక్రవారం నాడు నిర్ణయం తీస
మన తెలంగాణ/హైదరాబాద్: త్వరలో అర్బన్ ప్రాంతాల్లోనూ ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని రా ష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొం గులేటి శ్రీనివాస్రెడ్డి వెల్లడించారు. తొలి విడత లో 4లక్షల ఇళ్లను
మన తెలంగాణ/హైదరాబాద్/ముర్కుక్: అన్ని కాలాలు అనుకూలంగా ఉండవు అని, కష్టాలకు వెరవకుండా పనిచేయాలని బిఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు పార్టీ నేతలకు సూచించారు. మళ్లీ మన ప
న్యూఢిల్లీ: ఇండిగో విమాన యాన సంస్థ ఎదుర్కొంటున్న సంక్షోభ నివారణకు గట్టి చర్యలు తీసుకుంటున్నామని, మూడు రోజుల్లో పూర్తి స్థా యిలో విమాన సేవలను పునరుద్ధరించే అవకాశం ఉందని పౌర విమానయాన శా
మేషం మిత్రులతో చిన్నపాటి వివాదాలు ఉంటాయి. ముఖ్యమైన కార్యక్రమాలు వాయిదా పడతాయి. ప్రయాణాలలో మార్గ అవరోధాలు కలుగుతాయి. వ్యాపార, ఉద్యోగాలలో ఒత్తిడులు తప్పవు. సంతానం ఆరోగ్య సమస్యలు కొంత బాధ
షియోమీ ఇండియా రెడ్మి 15సి 5జిను విడుదల చేసింది. ఈ మొబైల్ ఫీచర్లు చూస్తే, 17.53 సెం.మీ. భారీ డిస్ప్లే, స్లిమ్ 3డి క్వాడ్ కర్వ్ డిజైన్, 50ఎంపి ఎఐ కెమెరా, 6000 ఎంఎహెచ్ బ్యాటరీ, 33డబ్లు టర్బో ఛార్జింగ్ వం
స్మార్ట్ ఫోన్లలో సంచార్ సాథీ యాప్ తప్పనిసరి చేయాలన్న యోచన నుంచి విరమించుకున్న కేంద్ర ప్రభుత్వం మరో కొత్త ఆలోచనకు ముందుకొస్తోంది. స్మార్ట్ఫోన్లలో లోకేషన్ ట్రాకింగ్ సిస్టమ్ను నిరతం
పంజాగుట్టలోని శ్రీకన్య రెస్టారెంట్లో శుక్రవారం అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. రెస్టారెంట్లోని కిచెన్లో మంటలు చెలరేగడంతో ఒక్కసారిగా అప్రమత్తమైన సిబ్బంది వెంటనే నీటితో మంటలను అదుపు
మంచిర్యాల జిల్లా, కన్నెపల్లి మండలం, పంచాయతీ కార్యదర్శి గొర్లపల్లి రాజ్ కుమార్ ఎసిబికి చిక్కాడు. వివరాల్లోకెళ్తే ..కన్నేపెల్లి పంచాయతీకి చెందిన ఓ లబ్ధిదారునికి ఇందిరమ్మ ఇల్లు బిల్లుల డ
ప్రపంచ ప్రఖ్యాత యూరోపియన్ సినీ సంస్కృతిని తెలుగు ప్రేక్షకులకు చేరువ చేస్తూ యూరోపియన్ యూనియన్ ఫిల్మ్ ఫెస్టివల్ 2025 హైదరాబాద్లో శుక్రవారం అద్భుతంగా ప్రారంభమైంది. ప్రసాద్ ల్యాబ్స్ ప్రి
రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్వగ్రామం ఖమ్మం జిల్లా, కల్లూరు మండలం, నారాయణపురం పంచాయతీ సర్పంచ్ పదవి ఏకగ్రీవంగా ఖరారైంది. మూడో విడతలో జరగాల్సిన ఈ
ఎన్నికల్లో పోటీ చేసి, గెలవడం తన రక్తంలోనే ఉందని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు. శుక్రవారం హిమాయత్ నగర్ డివిజన్ లో రూ. 1.40 కోట్లతో చేపట్టిన రోడ్లు, డ్రైనేజీ పనులకు కార్పొరేటర్
న్యూజిలాండ్తో జరుగుతున్న తొలి టెస్టులో పర్యాటక వెస్టిండీస్ టీమ్ పోరాడుతోంది. భారీ లక్షంతో బ్యాటింగ్కు దిగిన విండీస్ శుక్రవారం నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి 4 వికెట్ల నష్టానికి 214 పర
ఇండిగో విమానసర్వీసుల రద్దు ప్రభావం నూతన వధూవరుల రిసెప్షన్పై చూపించింది. ఇటీవలనే పెళ్లి చేసుకున్న ఈ నవదంపతులు ఆన్లైన్లోనే రిసెప్షన్ చేసుకోవలసిన పరిస్థితి ఏర్పడింది. కర్ణాటక లోన
బిసి రిజర్వేషన్ల పేరిట సిఎం రేవంత్ చేసిన దారుణమైన మోసానికి శ్రీసాయి ఈశ్వర్ అనే యువకుడి నిండు ప్రాణం బలైందని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ఎక్స్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు
హిల్ట్ పాలసీపై రాష్ట్ర హైకోర్టు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది. ప్రభుత్వం తెచ్చిన హిల్ట్ పాలసీ జీఓ నిబంధనలకు విరుద్ధమని పర్యావరణవేత్త పురుశోత్తం, ప్రజాశాంతి పార్ట
జోగులాంబ అమ్మ వారి ఆలయ అభివృద్ధికి రూ. 347 కోట్లతో ప్రణాళికను సిద్ధం చేశారు. తక్షణం బాలాలయం, వజ్ర లేపనం, కుంబాభిషేకం వంటి పనులు ప్రారంభించేందుకు రూ. 35 కోట్లు అవసరం అని నిర్ణయం తీసుకున్నార
ఆర్టిఎ చట్టం కింద సమాచారం ఇవ్వడానికి ఒక రైతును రూ.20 వేలు లంచం డిమాండ్ చేసిన డిప్యూటీ తహసీల్దార్ ఎసిబి వలలో చిక్కుకున్నాడు. ఈ కేసుకు సంబంధించిన ఎసిబి అధికారులు తెలిపిన ప్రకారం వివరాల్ల
ఎర్రవెల్లి: రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల హవా నడుస్తున్న వేళ.. బిఆర్ఎస్ అధ్యక్షుడు, మాజీ సిఎం కెసిఆర్ సంచలన కామెంట్స్ చేశారు. శుక్రవారం ఎర్రవెల్లి, నర్సన్నపేట గ్రామ పంచాయతీల్లో ఏకగ్రీవంగా
అవినీతి నిరోధక శాఖ వలలో భారీ అవినీతి తిమింగలం చిక్కింది. ఓ జిల్లా స్థాయి ఉన్నతాధికారి లంచం తీసుకుంటూ హనుమకొండ కలెక్టర్ కార్యాలయంలో రెడ్ హ్యాండెడ్గా పట్టుబడడం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగ
మారేడుమిల్లి ‘ఎన్కౌంటర్’పై నిజ నిర్ధారణకు వెళ్లిన విశ్వవిద్యాలయ విద్యార్థుల అక్రమ నిర్బంధాన్ని ఎపి మానవ హక్కుల వేదిక రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు కె.వి.జగన్నాధరావు, వై.రాజేష్ శుక్ర
తమిళనాడులోని ప్రముఖ పుణ్యక్షేత్రం పళనిలో దారుణం చోటు చేసుకుంది. శబరిమల యాత్రలో భాగంగా సుబ్ర మణ్య స్వామి దర్శనానికి వెళ్లిన ఎపికి చెందిన ఓ అయ్యప్ప భక్తుడిపై స్థానిక దుకాణదారుడు దాడి
సౌతాఫ్రికాతో జరుగుతున్న మూడు వన్డేల సిరీస్లో భారత బ్యాటర్లు రాణిస్తున్నప్పటికీ.. బౌలర్లు మాత్రం తేలిపోతున్నారు. 340కి పైగా స్కోర్ సాధిస్తే.. తొలి మ్యాచ్లో దాన్ని రక్షించుకున్నా.. రెండో
ఆస్ట్రేలియాకు చెందిన డీకిన్ యూనివర్సిటీ భాగస్వామ్యంతో రాష్ట్రంలో కృత్రిమ మేథకు సంబంధించిన సెంటర్ ఆఫ్ ఎక్స్ లెన్స్ ను ఏర్పాటు చేయడానికి తెలంగాణా ప్రభుత్వం శుక్రవారం కీలక ఒప్పందం చ
బాలకృష్ణ హీరోగా, బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన లేటెస్ట్ చిత్రం ‘అఖండ-2’. షెడ్యూల్ ప్రకారం ఈ సినిమా శుక్రవారం (డిసెంబర్ 5) విడుదల కావాల్సి ఉంది. కానీ, కొన్ని అనుకొని కారణాల వల్ల సినిమా వ
న్యూఢిల్లీ పాన్ మసాలా తయారీ యునిట్లపై సెస్సు విధించడానికి సంబంధించిన బిల్లును లోక్ సభ శుక్రవారం నాడు ఆమోదించింది. ఈ సెస్సు ద్వారా సేకరించే నిధిని జాతీయ భద్రతను బలోపేతం చేయడానికి, ప్రజ
హైదరాబాద్: సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా నటించిన చిత్రం ‘పుష్ప-2’. గతేడాది విడుదలైన ఈ సినిమా గ్రాండ్ సక్పెస్ను సాధించింది. అయితే సినిమా విడుదలై ఏడాది పూర్తవుతున్న సమయంలో మ
హైదరాబాద్: మీ ఓటును ఆయుధంగా మార్చి గడీల పాననను కూల్చారని సిఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ప్రజాపాలనకు రెండేళ్లు పూర్తవుతుందని అన్నారు. వరంగల్ జిల్లా నర్సంపేటలో సిఎం రేవంత్ పర్యటించారు. రూ.53
హైదరాబాద్: చిన్నారులపై వీధికుక్కలు దాడులు చేస్తున్న కేసులు తరచూ జరుగుతున్నాయి. కొద్ది రోజుల క్రితమే ఓ మూగ బాలుడిపై వీధికుక్కలు దాడి చేసిన విషయం తెలిసిందే. తాజాగా మరో బాలుడు వీధి కుక్క
భారత్, సౌతాఫ్రికా మధ్య గత నెలలో జరిగిన టెస్ట్ సిరీస్ని సౌతాఫ్రికా క్లీన్ స్వీప్ చేసిన విషయం తెలిసిందే. రెండు టెస్టుల్లోనూ ఆల్ రౌండ్ ప్రదర్శనతో రాణించి.. 0-2 తేడాతో సిరీస్ను దక్కించుకుం
రష్యా మనకు ఎప్పట్నుంచో మిత్రదేశం అని.. భారత్ ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. రెండు దేశాల మధ్య చారిత్రక సంబంధాలు ఉన్నాయని,ఇరుదేశాల మధ్య సహకారం ఉంటుందని అన్నారు. భారత్-రష్యా మధ్య కీలక ఒప్పం
హైదరాబాద్కు వచ్చే విమానాలకు వరుసగా బాంబు బెదిరింపులు రావడం భయాందోళనకు గురి చేస్తోంది. తాజాగా దుబాయ్ నుంచి హైదరాబాద్ వస్తున్న ఎమిరేట్స్ విమానానికి బాంబు బెదిరింపు వచ్చింది. దీంతో విమ
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పల్నాడు జిల్లా నరసరావుపేటలో దారుణం వెలుగులోకి వచ్చింది. ఆపరేషన్ చేసిన సర్జికల్ బ్లేడ్ ను కడుపు పెట్టి కుట్లు వేశారు. రమాదేవి అనే మహిళ కడుపునొప్పితో ఆస్ప
నందమూరి బాలకృష్ణ హీరోగా, బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘అఖండ-2’. 2021లో వచ్చిన ‘అఖండ’ సినిమాకి ఇది సీక్వెల్. అయితే ఈ సినిమా షెడ్యూల్ ప్రకారం శుక్రవారం (డిసెంబర్ 5) విడుదల కావా
అమరావతి: విద్యార్థులకు ఉపాధి కల్పించేలా నైపుణ్యాలు అందించాలని ఎపి డిప్యూటీ సిఎం పవన్ కల్యాణ్ తెలిపారు. మెగా పిటిఎం సమావేశాలు నిర్వహించాలన్న మంత్రి లోకేష్ ఆలోచన అద్భుతమని అన్నారు. చిల
హైదరాబాద్: ఎమ్మెల్యే పదవికి రాజీ నామా ప్రస్తావన ఇంకా రాలేదని కాంగ్రెస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ తెలిపారు. తనకు ఎన్నికలు కొత్త కాదు అని అన్నారు. నియోజకవర్గ పరిధిలోని హిమాయత్ నగర్, నారాయణ
హైదరాబాద్: మావోయిస్టు వికల్ప్ పేరుతో మరో లేఖ విడుదల చేశారు. అగ్రనేతలు దేవ్జీ, రాజిరెడ్డిలు మాతో ఉన్నారన్నారు. హిడ్మా సమాచారాన్ని దేవ్జీ చెప్పారనడం అవాస్తవమన్నారు. అరెస్టైన వారిలో క
హైదరాబాద్: ఇళ్లులేని పేదవారికి ఇళ్లు ఇచ్చేందుకు చర్యలు చేపట్టామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. తమ ప్రభుత్వం వచ్చాక పేదలకు అనేక కార్యక్రమాలు చేపట్టామని అన్నారు. ఈ సందర్భ
ఢిల్లీ: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ వ్లాదిమిరోవిచ్ పుతిన్ రాష్ట్రపతి భవన్కు చేరుకున్నారు. ఆయనకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ప్రధాని నరేంద్ర మోడీ ఘన స్వాగతం పలికారు. అనంతరం పుతిన్ సైన
అవసరాలకు తగినట్టు ఇటీవల కాలంలో విమాన ప్రయాణాల రద్దీ రానురాను ఎక్కువవుతున్నా అనేక సమస్యలు ఎదురై గగనయానం గందరగోళంగా తయారవుతోంది. గత వారం రోజులుగా స్వదేశీ విమానయాన సంస్థలు పైలట్ల కొరత, స
ఆలూర్: నిజామాబాద్ జిల్లా ఆలూర్ మండల కేంద్రంలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. గుర్తు తెలియని దుండగులు గంగారామ్ ను కిరాతంగా హత్య చేశారు. తన ఇంటి ముందు పడుకున్న గంగారంను గురువారం రాత్రి
చరిత్ర పరిణామక్రమంలో ఒక సమాజపు లేదా ఉద్యమపు మలుపుల ప్రభావాన్ని అంచనా వేయడానికి చాలా కాలం పడుతుంది . చరిత్ర నిర్మాణం అవుతున్నప్పుడు ఆ నిర్మాణంలో కీలకపాత్ర నిర్వహిస్తున్న ఉద్యమాల పాత్ర
ఇవాళ ప్రపంచాన్ని కింది నుంచి పైకి చూసినా, పైనుంచి కిందికి చూసినా ఒకే దృశ్యం. నిష్ఫల హింసతో నెత్తురోడుతున్న వర్తమానం. ఇది ఆశ నిరాశల బాధాకర సమ్మిశ్రమం కూడా. మన కళ్ల ముందే, యుక్రేన్ దేశం ఇక ఇ
మావోయిస్టుల ఉద్యమం ప్రస్తుతానికి అంతమై పోయినట్లే. ఇప్పట్లో దానికి పునరుజ్జీవం కలిగించేలా విప్లవకాంక్షతో రగిలేవారెవరూ కన్పించడం లేదు. ఒక శకం సమాప్తమైందనే నిర్ధారణలు జరుగుతున్నాయి. చ
మెగాస్టార్ చిరంజీవి మాస్- అండ్- ఫ్యామిలీ ఎంటర్టైనర్ మన శంకర వర ప్రసాద్ గారు సినిమాలో నయనతార కథానాయికగా నటిస్తోంది. హిట్ మెషిన్ అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నారు. షైన్ స్క్రీన్స్ ,
వినయ్ వర్మ, తమేశ్వరయ్య అక్కల, చంద్రకళా ఎస్, అర్జు న్, సురభి లలి త, శ్రీకాంత్, బుగత సత్యనారాయణ, దినేష్, జోగారావు కీలక పాత్రల్లో నటించిన సినిమా ‘కామ అండ్ ది డిజిటల్ సూత్రాస్‘. ఈ చిత్రాన్ని సుమ
తిరుమల: తిరుమల శ్రీవారి అలయంలో గురువారం సాయంత్రం కార్తీక పౌర్ణమి దీపోత్సవం టిటిడి ఘనంగా నిర్వహించింది. కార్తీక పున్నమినాడు సాయంత్రం శ్రీవారికి సాయంకాల కైంకర్యాదులు నివేదనలు పూర్తి అ
యంగ్ హీరో శ్రీ నందు తన అప్ కమింగ్ మూవీ ’సైక్ సిద్ధార్థ’కు రానా దగ్గుబాటి స్పిరిట్ మీడియా సహకారంతో వస్తున్నారు. ఈ చిత్రానికి వరుణ్ రెడ్డి దర్శకత్వం వహించారు. స్పిరిట్ మీడియా, నందునెస్ కీ
కోల్కతా: సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ టి20 టోర్నమెంట్లో హైదరాబాద్ వరుసగా మూడో విజయం నమోదు చేసింది. గురువారం కోల్కతాలో జరిగిన మ్యాచ్లో హైదరాబాద్ 4 వికెట్ల తేడాతో జమ్ముకశ్మీర్ టీమ్ను ఓ
టీమిండియాకు తప్పని కష్టాలు మన తెలంగాణ /క్రీడా విభాగం: సౌతాఫ్రికాతో రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో వన్డేలో భారత్ ఘోర పరాజయం చవిచూసిన సంగతి తెలిసిందే. విరాట్ కోహ్లి, రుతురాజ్ గైక్వాడ్లు
అమరావతి: ప్రేమించి పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. వీళ్ల ప్రేమపై విధి అసూయ చూపించింది. ఆధార్ కార్డులో పేరు సరి చేసుకుందామని వెళ్తుండగా వారిని లారీ ఢీకొట్టడంతో ఘటనా స్థలంలోనే చన
మన తెలంగాణ/ఆదిలాబాద్ ప్రతినిధి: ఆదిలాబాద్ జిల్లాను వ్యాపార కేంద్రంగా, వ్యవసాయ క్షేత్రంగా అభివృద్ధి చేసి ఆదర్శంగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్రెడ్డి అన్నారు.
న్యూఢిల్లీ: భారత్కు రష్యా చమురు సరఫరా సజావుగా, ఎటువంటి ఒడుదుడుకులు లేకుండా సా గుతోందని రష్యా అధ్యక్షులు వ్లాదిమిర్ పుతిన్ వె ల్లడించారు. భారత్ పర్యటన నేపథ్యంలో పుతిన్ ఓ ప్రత్యేక ఇంటర్
మన తెలంగాణ/హైదరాబాద్/రంగారెడ్డి : ఆదాయానికి మించిన ఆస్తుల కే సులో మరో అవినీతి భారీ తిమింగలం అవినీతి నిరోధక శాఖ (ఎసిబి) చి క్కింది. వివరాల్లోకి వెళితే రంగారెడ్డి జిల్లా ల్యాండ్ రికార్డ్ అ
మన తెలంగాణ/కుత్బుల్లాపూర్: హిల్ట్ పాలసీ(హెచ్ఐఎల్టిపి) పేరిట కాంగ్రెస్ ప్రభు త్వం భారీ భూ కుంభకోణానికి తెరలేపిందని.. ఉద్యోగ,ఉపాధి కల్పన కోసం ఇచ్చిన భూములనూ ప్రైవేటు వ్యక్తులకు దోచిపెట
పార్లమెంట్ సాక్షిగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రకటించినట్టుగా ఈ మార్చికల్లా మావోయిస్టు పార్టీ అంతరించిపోతుందా? పెద్ద నాయకుల నుండి కార్యకర్తల వరకూ వందల సంఖ్యలో ప్రాణ త్యాగాలూ, సాయు ధ
రాష్ట్ర వ్యాప్తంగా పచ్చదనాన్ని 33 శాతాని కి పెంచడమే లక్ష్యంగా తెలంగాణలోని ప్ర జా ప్రభుత్వం వనమహోత్సవ కార్యక్రమా న్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. 2024లో 20.02 కోట్ల మొక్కలను నాటాలని లక్షం గా
రెండేళ్లలో అభివృద్ధితో పాటు అన్ని వర్గాల సంక్షేమానికి ప్రజా ప్రభుత్వం గ్యారం టీ ఇచ్చింది. రేవంత్రెడ్డి అధికారం చేపట్టి న రోజు నుంచే రైతులు, మహిళలు, నిరుపేద కుటుంబాలకు బాసటగా నిలబడే గ్
ఈరోజు సాయంత్రం సాయి అనే యువకుడు తీన్మార్ మల్లన్న ఆఫీస్ కి వచ్చి తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు అన్ని ప్రధాన పార్టీలు అన్యాయం చేస్తున్నానని ఆవేదన వ్యక్తం చేస్తూ కాంగ్రెస్ పార్టీ బిసి లకు 42
రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్రెడ్డి ప్రజా పాలన ఉత్సవాల కార్యక్రమంలో భాగంగా వరంగల్ జిల్లా, నర్సంపేట నియోజకవర్గ కేంద్రంలో శుక్రవారం జరిగే ఉత్సవాల్లో పాల్గొననున్నారు. సిఎం హైదరాబ
ఇటీవల లిటిల్హార్ట్, రాజు వెడ్స్ రాంబాయి లాంటి కల్ట్ చిత్రాలను ప్రేక్షకులకు అందించిన బన్నీవాస్, వంశీ నందిపాటి ద్వయం తాజాగా ‘ఈషా’ పేరుతో ఓ హారర్ థ్రిల్లర్ను ప్రేక్షకుల ముందుకు తీసుకు
కామారెడ్డి జిల్లా, తాడ్వాయి మండలం, కన్కల్ గ్రామంలో పంచాయతీ ఎన్నికల ప్రచారంలో ఓటర్లకు బిందెలు పంచుతూ దొరికిన సర్పంచ్ అభ్యర్థి పోలీసులకు పట్టుబడ్డాడు. ఎస్ఐ నరేష్ తెలిపిన ప్రకారం వివ
చత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లా, బైరాంగడ్ - నైమేడ్ అటవీ ప్రాంతంలో బుధవారం భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో 18 మంది మావోయిస్టు మృతి చెందినట్లు బస్తర్ రేంజ్ ఐజి స
భారత్కు రష్యా చమురు సరఫరా సజావుగా , ఎటువంటి ఒడుదుడుకులు లేకుండా సాగుతోందని రష్యా అధ్యక్షులు వ్లాదిమిర్ పుతిన్ వెల్లడించారు. భారత్ పర్యటన నేపథ్యంలో పుతిన్ ఓ ప్రత్యేక ఇంటర్వూలో పలు క
వివాహం చేసుకుంటానని చెప్పి మహిళ వద్ద నుంచి రూ. 3,38,200 సైబర్ నేరస్థులు కొట్టేశారు. హైదరాబాద్, సైదాబాద్, వినయ్ నగర్కు చెందిన మహళ(47) యూక్కు చెందిన హిరాద్ అహ్మద్ వివాహం ప్రపోజల్ వచ్చింది. మ్య
రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క స్వగ్రామం ములుగు జిల్లా, ములుగు మండలంలోని జగ్గన్నపేటలో సర్పంచ్ ఎన్నిక ఏకగ్రీవమైంది. గ్రామ అభివృద్ధి, ఐక్
రాష్ట్రంలో తొలివిడత పంచాయతీ ఎన్నికల్లో 395 సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. అత్యధికంగా వికారాబాద్ జిల్లాలో 39 గ్రామాలు, ఆదిలాబాద్ జిల్లాలో 33 గ్రామ పంచాతీయల్లో సర్పంచ్లను ఏకగ్రీవంగా ఎ
పంచాయతీ సర్పంచ్ ఎన్నికల్లో పలుచోట్ల ఎన్నో ఆసక్తికర సంఘటనలు, విచిత్రాలు వెలుగు చూస్తున్నాయి. వివరాలలోకి వెళితే.. ఖమ్మం జిల్లా, పెనుబల్లి మండల కేంద్రంలో పెనుబల్లి గ్రామపంచాయతీ సర్పంచ
కాంగ్రెస్ మోసపూరిత పాలనకు వ్యతిరేకంగా, రెండేళ్లుగా అమలుకాని హామీల సాధనే ధ్యేయంగా బిజెపి నిర్వహిస్తున్న ‘మహాధర్నా’ కార్యక్రమానికి పెద్ద ఎత్తున ప్రజలు తరలి రావాలని బిజెపి రాష్ట్ర అ
ఎల్బి నగర్లో ప్రేమ్ చంద్ అనే బాలుడిపై కుక్కల దాడి ఘటనపై సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ఆవేదన వ్యక్తం చేశారు. సిఎం రేవంత్ రెడ్డి ఆదేశానుసారం ప్రేమ్ చంద్కు తగిన వైద్యం, ఆర్థిక సహా
నందమూరి బాలకృష్ణ అభిమానులకు బిగ్ షాక్. ‘అఖండ 2’ మూవీ ప్రీమియర్స్ను రద్దు చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. షెడ్యూల్ ప్రకారం గురువారం రాత్రి 8 గంటలకు ఈ మూవీ ప్రీమియర్స్ షోలు ప్రారంభం క
న్యూఢిల్లీ: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత్కు చేరుకున్నారు. గురువారం సమీపంలోని పాలెం ఎయిర్ఫోర్స్ స్టేషన్లో దిగిన పుతిన్కు ప్రధాని మోడీ ఘన స్వాగతం పలికారు. ఈరోజు రాత్రి
‘క్వాంటం సిటీ’గా హైదరాబాద్ ను తీర్చిదిద్దేలా తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. ‘క్వాంటం టెక్నాలజీ’లో తెలంగాణ
బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ పర్యటనలో అపశృతి చోటుచేసుకుంది. విధి నిర్వహణ లో ఉన్న ఓ వీడియో జర్నలిస్ట్ ఒక్కసారి గా కుప్ప కూలిపోయాడు .హుటా హుటినా ఆస్పత్రి కి తరలించగ
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో రంగారెడ్డి జిల్లా భూ సర్వే అండ్ భూ సంస్కరణల రికార్డు అసిస్టెంట్ డైరెక్టర్(ఎడి) శ్రీనివాస్ అరెస్టు అయ్యాడు. శ్రీనివాస్కు సంబంధించి ఎసిబి అధికారులు భ
రాష్ట్రంలో పదో తరగతి వార్షిక పరీక్షలు వచ్చే ఏడాది మార్చి 16 లేదా 18 నుంచి నిర్వహించే అవకాశం ఉన్నది. ఈ మేరకు టెన్త్ పరీక్షలకు సంబంధించిన పలు తేదీలతో కూడిన ప్రతిపాదనలను పాఠశాల విద్యాశాఖ ప
తెలంగాణలో కిషన్ రెడ్డి కిరికిరి రెడ్డిగా మారారని, రాష్ట్ర అభివృద్ధికి పదే పదే అడ్డుపడుతున్నారని, కెటిఆర్ మాట్లాడే చిట్టిలను చూసి కిషన్ రెడ్డి కాపీ కొడుతున్నారని కాంగ్రెస్ నేత సామ రాం
హైదరాబాద్: ఫ్యూచర్ సిటీలో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ను తెలంగాణ ప్రభుత్వం నిర్వహించబోతోంది. డిసెంబర్ 8, 9 తేదీల్లో జరగనున్న ఈ అంతర్జాతీయ సదస్సును హైదరాబాద్ చరిత్రలోనే అత్యంత ప్రతి
ఆదిలాబాద్: ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. జిల్లాల పర్యటనలో భాగంగా గురువారం సిఎం రేవంత్ రెడ్డి ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించారు. ఈ సందర్
హైదరాబాద్: ఆదిలాబాద్ కు విమానాశ్రయం కావాలని గతంలో సిఎం రేవంత్ రెడ్డిను అడిగానని బిజెపి ఎమ్మెల్యే పాయల్ శంకర్ తెలిపారు. కేంద్రం మంజూరు చేస్తే.. కావాల్సిన సహకారం అందిస్తానని సిఎం అన్నారన
నందమూరి బాలకృష్ణ-డైరెక్టర్ బోయపాటి కాంబినేషన్ లో తెరకెక్కిన ‘అఖండ2’ డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కాబోతోంది. ఇప్పటకే ప్రమోషన్స్ తో సినిమాపై హైప్ క్రీయేట్ చేశారు మేకర్
ఇటీవల దేశంలో విమానాలకు తరుచూ బాంబు బెదిరింపులు ఆందోళనలకు గురిచేస్తున్నాయి. తాజాగా మరోసారి ఇండిగో విమనానికి బాంబు బెదిరింపు కలకలం రేపింది. గురువారం మదీనా నుంచి హైదరాబాద్ వస్తున్న ఇండి
హైదరాబాద్: సెంటిమెంట్ రగిల్చి లబ్ధి పొందేందుకు బిఆర్ఎస్ యత్నిస్తోందని టిపిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. హిల్ట్ పాలసీ ద్వారా భూముల ధరలు తగ్గుతాయని, సామాన్యులకు భూముల ధరలు అందుబ
మెటా, భారతదేశం అంతటా MSMEలను డిజిటల్గా శక్తివంతం చేయడానికి, మైక్రో, స్మాల్ & మీడియం ఎంటర్ప్రైజెస్ మంత్రిత్వ శాఖ (MSME) మరియు ఇండియా SME ఫోరం భాగస్వామ్యంతో AI ఆధారిత చాట్బాట్ను ప్రారంభించాలన
పానిపట్: తనకంటే అందంగా ఉన్నారనే అసూయ, ద్వేషంతో ఓ మహిళ.. అభం శుభం తెలియని ముగ్గురు చిన్నారులను హత్య చేసింది. ఈ దారుణ సంఘటన హర్యానాలో చోటుచేసుకుంది. గత సోమవారం చనిపోయిన వారిలో ఓ చిన్నారి కని
యువసామ్రాట్ అక్కినేని నాగచైతన్య-శోభిత ధూళిపాళ వివాహబంధంలోకి అడుగుపెట్టి గురువారంతో సంవత్సరం పూర్తైంది. మొదటి పెళ్లి రోజు సందర్భంగా శోభిత.. తన పెళ్లి వేడుకకు సంబంధించిన స్పెషల్ వీడియ
