దుబాయ్: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ బుధవారం నుంచి ప్రారంభం కానుంది. ఈ టోర్నమెంట్లో భారత్ తొలి మ్యాచ్లో బంగ్లాదేశ్తో తలపడనుంది. అయితే ఈ టోర్నమెంట్లో భారత పేస్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా అం
హైదరాబాద్: ఉత్తర్ప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహా కుంభమేళాలో పాల్గొనేందుకు దేశ, విదేశాల నుంచి కోట్లాది మంది భక్తులు వస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే 50 కోట్ల మందికి పైగా
ప్రమాదకరస్థాయిలో బ్యాక్టీరియా వ్యాప్తి కలరా, టైఫాయిడ్ వంటి భయంకర వ్యాధుల ముప్పు 100 మిల్లీలీటర్ల నీటిలో 11,000 వరకు కోలీఫామ్ బ్యాక్టీరియాను గుర్తించిన సిపిసిబి న్యూఢిల్లీ : ప్రయాగ్రాజ్ లో
తెలంగాణను దేశానికే రోల్మోడల్గా మారుస్తాం రాష్ట్రాన్ని దేశంలోనే సైబర్ సేఫ్ స్టేట్గా మార్చేందుకు కృషి ఇప్పటికే ఏడు సైబర్ క్రైమ్ ఠాణాల ఏర్పాటు సైబర్ సెక్యూరిటీ బ్యూరో, హెల్ప్లైన్ ఉ
కృష్ణా జలాల్లో తెలంగాణకు అన్యాయం జరగకుండా కేంద్రం జోక్యం చేసుకోవాలి కృష్ణా జలాల వినియోగం పర్యవేక్షణకు టెలీమెట్రీని ఏర్పాటు చేయాలి మేడిగడ్డపై విచారణను వేగంగా పూర్తి చేయాలి మూసీ రివర
అడవి జంతువులు, కోతుల నుండి రక్షణకు చర్యలు కొత్త పథకం ప్రవేశపెట్టే యోచనలో ప్రభుత్వం జూన్ మొదటివారంలోగా అందుబాటులోకి మరో ఆయిల్పామ్ ఫ్యాక్టరీ: మంత్రి తుమ్మల మన తెలంగాణ / హైదరాబాద్ : అడవి జ
సొంత భూముల రేట్లు పెంచుకోవడానికే సిఎం రేవంత్ రెడ్డి ప్రయత్నాలు 36సార్లు ఢిల్లీకి పోయివచ్చినా.. 30 పైసలు కూడా తేలే ఆమన్గల్ రైతుదీక్షలో బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ మన తెలంగాణ/ఆ
మోకాలి లోతు తవ్వకాలకే ఉప్పొంగిన గంగ చెరువు పునరుద్ద్ధరణకు హైడ్రా చర్యలు మన తెలంగాణ/సిటీబ్యూరో: బతుకమ్మ కుంట బతికే ఉంది. మోకాలి లోతు మట్టి తవ్వగానే గం గమ్మ ఉబికి పైకి ఉప్పొంగింది. అది చెర
కుషాయిగూడ ఆర్టిసి డిపోలో అగ్ని ప్రమాదం సంభవించింది. మంగళవారం రాత్రి జరిగిన ఈ అగ్ని ప్రమాదంలో పార్కింగ్ చేసిన రెండు బస్సుల్లో ఒక్కసారిగా అగ్ని కీలలు ఎగిసి పడ్డాయి. అగ్ని ప్రమాదం జరిగి
మేషం – వృత్తి వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి. నూతన ప్రయత్నాలలో పురోగతి సాధిస్తారు. ఆర్థిక వ్యవహారాలు అనుకూలంగా సాగుతాయి. వృషభం – పారిశ్రామిక రంగాలలోని వారికి విద
ప్రభుత్వం సాగునీళ్లు ఇవ్వక రాష్ట్రంలో పంటలు ఎండుతున్నాయని, అయినా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రైతుల గోడు పట్టడం లేదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. పంటలు
‘నా మాతృభూమికి తిరిగి వస్తాను& కార్యకర్తల మరణానికి ప్రతీకారం తీర్చుకుంటాను’ అని బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా ప్రతిజ్ఞ చేశారు. దేవుడు తనను ప్రాణాలతో ఉంచింది అందుకేనని ఆమె తెలిపా
వాషింగ్మిషిన్లో బట్టలు ఉతికే క్రమంలో ప్రమాదవశాత్తు విద్యుద్ఘాతానికి గురై ఓ యువతి మృతిచెందిన సంఘటన బాలాపూర్ పొలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. సంఘటకు సంబంధించి ఇన్స్పెక్టర్ సుధాకర
ప్రజలకు ఉపాధి కల్పించాలనే ఆలోచన ఉంటే రాష్ట్ర ప్రభుత్వమే బయ్యారంలో ఉక్కు పరిశ్రమను ఏర్పాటు చేయవచ్చునని బిజెపి నేత, మల్కాజ్గిరి ఎంపి ఈటల రాజేందర్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి నిజంగా
ముంబైతో జరుగుతున్న రంజీ ట్రోఫీ సెమీఫైనల్ పోరులో విదర్భ టీమ్ పైచేయి సాధించింది. విదర్భ తొలి ఇన్నింగ్స్లో 383 పరుగులు చేసి ఆలౌటైంది. ఓపెనర్ ధ్రువ్ షోరే (74), డానిష్ మలెవర్ (79), కరుణ్ నాయర్ (45), యశ్
కుటుంబ కలహాలతో దంపతులు బలవన్మరణానికి పాల్పడిన ఘటన నియోజకవర్గంలోని దౌల్తాబాద్ మండల కేంద్రంలో మంగళవారం చోటుచేసుకుంది. వికారాబాద్ జిల్లా దౌల్తాబాద్ మండల కేంద్రానికి చెందిన మహాబూబ్ (32) ల
అంతర్జాతీయ రాజీవ్గాంధీ ఎయిర్పోర్ట్లో విదేశీ కరెన్సీని డిఆర్ఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మంగళవారం తెల్లవారుజామున దుబాయ్ వెళ్లేందుకు హైదరాబాదుకు చెందిన ఓ వ్యక్తి తన లగేజీ బ
ఫ్రీగా వస్తున్నాయని మంది సొమ్ముకు ఆశ పడ్డ ముగ్గురు పోలీసులు అవినీతి నిరోధక శాఖ అధికారులకు అడ్డంగా బుక్కయ్యారు. రూ. 20వేల కోసం కక్కుర్తిపడి ఉద్యోగానికే ఎసరు తెచ్చుక్నునారు. ఈ సంఘటన నారాయ
రహదారి నిమిత్తం అటవీ భూమి నుంచి మట్టిని తోలుకునేందుకు గుత్తేదారు నుంచి లంచం డిమాండ్ చేసిన ఓ అటవీ శాఖ అధికారి, బీట్ ఆఫీసర్ను ఎసిబి అధికారులు పట్టుకున్న ఘటన మంగళవారం జరిగింది. వివరాల్లో
మహాకుంభమేళాలో జరిగిన తొక్కిసలాట సంఘటనల్లో చాలా మంది మరణించారని, మరణించిన వారి సంఖ్యను సరిగా చూపెట్టడంలేదని, మహాకుంభ్ కాస్త మృత్యుకుంభమేళాగా మారిందని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా
మహిళలను తీవ్రంగా పీడిస్తున్న క్యాన్సర్లను ఎదుర్కోడానికి ఐదారు నెలల్లో వ్యాక్సిన్ అందుబాటు లోకి వస్తుందని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ సహాయ మంత్రి ప్రతాప్ రావ్ జాదవ్ మంగళవారం వెల్లడించారు
14 ఏండ్లు అహింసాయుత పోరాటంతో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి, తెలంగాణ ఆత్మగౌరవాన్ని నిలబెట్టి, అస్థిత్వాన్ని చాటిన మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ పుట్టినరోజున విద్యార్థులకు మిఠాయిలు పంచితే తప
రాష్ట్ర ప్రభుత్వం కొత్త రేషన్కార్డులపై వేగం పెంచింది. అందులో భాగంగా కొత్త రేషన్ కార్డులు ఎలా ఉండాలి, డిజైన్లు, రేషన్ కార్డులపై ఫ్యామిలీ ఫొటోలు ఉండాలా? వద్దా అనే వాటిపై సిఎం రేవంత్ రెడ్
ప్రయాగ్రాజ్: ఉత్తర్ప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహాకుంభమేళకి భక్తులు పోటెత్తుతున్నారు. ఇప్పటికే దాదాపు 50కోట్లకు మించి భక్తులు త్రివేణి సంగమంలో పవిత్ర స్నానం ఆచరించారు
ఘాజీపూర్(యూపీ): కుటుంబ సభ్యుల నిరసన తర్వాత ఘాజీపూర్ విద్యాధికారులు 1965 యుద్ధవీరుడు అబ్దుల్ హమీద్ పేరును తిరిగి యూపీ స్కూల్ ప్రవేశ ద్వారానికి పునరుద్ధరించారు. ఆ స్కూల్ జిల్లా ప్రధానకేంద్
‘ఏం మాయ చేశావే’ సినిమాతో టాలీవుడ్లోకి అడుగుపెట్టిన సుందరి సమంత. తొలి సినిమాతోనే భారీ హిట్ అందుకున్న ఈ బ్యూటీ ఆ తర్వాత కొద్దికాలంలోనే ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్గా మారిపోయింది. ఇటు తెల
భిండ్(ఎంపీ):మధ్యప్రదేశ్లోని భిండ్ జిల్లాలో మంగళవారం ఉదయం ఓ డంపర్ ట్రక్, వ్యాన్ను ఢికొనగా ముగ్గురు మహిళలు సహా ఆరుగురు చనిపోయారు. దాదాపు 20 మందికి గాయాలయ్యాయని అధికారులు తెలిపారు. జవహర్
టొరంటో : టొరంటోలోని పియర్సన్ విమానాశ్రయంలో డెల్టా జెట్ విమానం సోమవారం ల్యాండ్ అవుతున్నప్పుడు తలక్రిందులుగా పల్టీలు కొట్టింది. విమానంలో ఉన్న 80 మంది ప్రాణాలతో బయటపడ్డారు. కొందరికి స్వల్
న్యూఢిల్లీ : ఇండియాస్ గాట్ లాటెంట్ (ఐజీఎల్ ) కార్యక్రమంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన యూట్యూబర్ రణ్వీర్ అల్హాబాదియాపై సుప్రీం కోర్టు అసహనం వ్యక్తం చేసింది. పాపులారిటీ ఉంటే ఏదైనా మాట్లా
హైదరాబాద్: కోర్టులో వాదనలు వినిస్తూ.. న్యాయవాది మృతి చెందిన విషాద ఘటన తెలంగాణ హైకోర్టులో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. వేణుగోపాల్ రావు అనే న్యాయవాది 21 కోర్టు హాలులో వాదనలు వినిపిస
నిరుద్యోగులతో నేరస్థులు ఆటలు ఆడుకుంటున్నారు, కంపెనీలు లేఆఫ్స్ ప్రకటించడంతో దానిని నేరస్థులు ఉపయోగించు కుంటున్నారు. నేరస్థులు నిరుద్యోగులకు మల్టీనేషనల్ కంపెనీల్లో ఉద్యోగాలు ఇప్పిస
మహాశివరాత్రి సందర్భంగా భక్తులకు రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ శుభవార్త చెప్పింది. ప్రముఖ దేవాలయాలకు వెళ్లే వారి కోసం ప్రత్యేక బస్సులు నడుపాలని ఆర్టిసి నిర్ణయం తీసుకుంది. మంగళవారం హైదరా
ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ టెస్లా భారత్లోకి అడుగుపెడుతున్నట్లు వార్తలు వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్ర ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సోషల్మీ
హైదరాబాద్: సైబర్ నేరాలను అరికట్టేందుకు తెలంగాణలో ప్రత్యేకంగా సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఏర్పాటు చేశామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. సైబర్ నేరాల పరిష్కారం కోసం హెచ్ఐసిసిలో ఏర్పా
న్యూఢిల్లీ : 2024 లోక్సభ ఎన్నికలను, కీలకమైన జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలను పర్యవేక్షించిన ప్రధాన ఎన్నికల కమిషనర్ (సిఇసి) రాజీవ్ కుమార్ మంగళవారం పదవీ విరమణ చేశారు. 25వ సిఇసిగా సుమారు మూడు
మోత్కూర్: భువనగిరిలో ఫిబ్రవరి 16న నిర్వహించిన జాతీయ స్థాయి కరాటే పోటీల్లో మోత్కూర్ సాయి చైతన్య విద్యార్థులు బంగారు, వెండి, కాంస్య పతకాలు సాధించి ప్రభంజనం సృష్టించారు. ఈ పోటీల్లో 15 మంది సా
హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి చారాణా కూడా రైతు రుణమాఫీ కాలేదని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ మండి పడ్డారు. రేవంత్ నిజాయితీ గల మోసగాడని కెటిఆర్ అన్నారు. ఆమనగ
నల్గొండ: యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండలం ఆజీంపేటలో బట్ట లింగయ్య అనే వ్యక్తి మర్డర్ కేసులో నల్గొండ ఎస్సీ, ఎస్టీ స్పెషల్ సెషన్ కోర్టు మంగళవారం తీర్పు వెల్లడించింది. 2017లో దసరా రో
న్యూయార్క్: అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ రెండోసారి బాధ్యతలు చేపట్టిన తర్వాత అక్రమ వలసదారులపై కొరడా ఝళిపిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా అమెరికా నుంచి తరలిస్తున్న మధ్య ఆసియా,
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ బుధవారం నుంచి ప్రారంభంకానుంది. ఈ టోర్నమెంట్లో పాల్గొనేందుకు భారత క్రికెట్ జట్టు ఇప్పటికే దుబాయ్కి చేరుకుంది. కానీ, టోర్నమెంట్ ఆరంభానికి ముందు భారత జట్టుకు ఊ
అమరావతి: వంశీని అరెస్టు చేసిన తీరు దారుణమని మాజీ ముఖ్యమంత్రి, వైసిపి అధినేత జగన్ మోహన్ రెడ్డి మండిపడ్డారు. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కిడ్నాప్ కేసులో రిమాండ్ ఖైదీగా ఉండడంతో
న్యూఢిల్లీ : ప్రధాన ఎన్నికల కమిషనర్ (సిఇసి) ఎంపిక ప్రక్రియను సుప్రీం కోర్టులో సవాల్ చేసినప్పుడు కొత్త సిఇసి ఎంపికపై అర్ధరాత్రి నిర్ణయం తీసుకోవడం ప్రధానికి, హోమ్ శాఖ మంత్రికి ‘అవమానకరం,
మెదక్: వివాహేతర సంబంధం ఓ మహిళ ప్రాణం తీసిన సంఘటన మెదక్ జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. రేణుక అనే మహిళకు భర్త చనిపోవడంతో ఇద్దరు పిల్లలతో కలిసి మెదక్లోని ఫతేనగర్లో
తమ భార్యలు స్టాండ్స్ నుంచి ప్రోత్సహిస్తుంటే.. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వంటి స్టార్ ఆటగాళ్లు మైదానంలో ఎలా రెచ్చిపోతారో అందరికి తెలిసిందే. అయితే గత కొంతకాలంగా విదేశీ పర్యటనలకు కుటుంబసభ
న్యూఢిల్లీ: ‘ఇండియాస్ గాట్ టాలెంట్’ షోలో అసభ్యకర వ్యాఖ్యలు చేసిన యూట్యూబర్ రణ్వీర్ అల్హాబాదియాపై సుప్రీం కోర్టు మండిపడింది. అతనిది చెత్త, వికృతమైన మనస్తత్వం అంటూ అసహనం వ్యక్తం చేసి
నాగ్పూర్: విక్కీ కౌశల్, రష్మిక మందనా హీరోహీరోయిన్లుగా.. లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘ఛావా’. ఛత్రపతి శంభాజీ మహారాజ్ జీవిత కథ ఆధారంగా రూపొందిన ఈ సినిమా ఫిబ్రవరి 14న విడు
జోకళ్ల: బోలీవియాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జోకళ్లలో బస్సు అదుపు తప్పి లోయలో పడిపోవడంతో 30 మంది మృతి చెందగా 14 మంది గాయపడ్డారు. స్థానిక అధికారులు, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయ
దుబాయ్: ఛాంఫియన్స్ ట్రోఫీ కోసం టీమిండియా తీవ్ర కసరత్తు చేస్తోంది. ఫిబ్రవరి 20న బంగ్లాదేశ్తో టీమిండియా ఆడనుంది. కొత్త జెర్సీల్లో భారత ఆటగాళ్లు కనువిందు చేశారు. బిసిసిఐ తన ఎక్స్ ఖాతాలో టీ
లక్నో: ఓ మహిళ మృతి కేసు హత్య అని తేలింది. మృతురాలు కూతురు డ్రాయింగ్ గీసి చూపించడంతో ఆమెది ఆత్మహత్య కాదు హత్యేనని వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం ఝాన్సీలో జరిగింది. పో
హైదరాబాద్: ఛత్రపతి శంభాజీ మహారాజ్ జీవిత కథ ఆధారంగా ‘ఛావా’ సినిమాను దర్శకుడు లక్ష్మణ్ ఉటేకర్ తెరకెక్కించారు. ఫిబ్రవరి 14న విడదలైన ఈ సినిమా ప్రేక్షకులను అలరిస్తోంది. మరాఠా సామ్రాజ్యాన్ని
కుంభమేళాలో తొక్కిసలాట జరిగి మూడు వారాలు కూడా కాకముందే తాజాగా జరిగిన అలాంటి దుర్ఘటనే 18 మందిని బలిగొంది. కాకపోతే, ఈసారి అందుకు న్యూఢిల్లీ రైల్వేస్టేషన్ కేంద్ర బిందువైంది.ప్రయాగ్ రాజ్ ఎక
అమెరికా ఎగుమతులపై ఇతర దేశాలు విధించే దిగుమతి సుంకాలకు సమాన స్థాయిలో విధించేందుకు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయం అంతర్జాతీయ వాణిజ్య వ్యవస్థపై మరోసారి గట్టి దాడి చేస్తోంది. ఇది న్యా
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తిరుపతి జిల్లా చిన్నగొట్టిగల్లు మండలం భాకరాపేట పోలీస్ స్టేషన్లో మంచు మనోజ్ బైఠాయించారు. సోమవారం రాత్రి 11.15 గంటలకు మనోజ్ను పోలీస్ స్టేషన్కు పోలీసులు త
జనతా పార్టీ విచ్ఛిన్నం తర్వాత 1980 ఎన్నికల్లో జనసంఘ్ మూలాలు ఉన్న వారు భారతీయ జనతా పార్టీ (బిజెపి)గా ఏర్పడి పోటీ చేసి కేవలం రెండు ఎంపి స్థానాలకు ఆ పార్టీ పరిమితమైంది. జనసంఘం మూలాలు, ఆర్ఎస్
టొరంటో: కెనడాలోని టొరంటో పియర్సన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఘోర విమాన ప్రమాదం జరిగింది. విమానం ల్యాంగ్ అయిన వెంటనే అదుపు తప్పి బొల్తాపడడంతో 18 మంది గాయపడ్డారు. వెంటనే వారిని అంబులెన్స్
అమరావతి: ప్రియుడ్ని ప్రియురాలు భర్త తన తండ్రితో కలిసి హత్య చేసిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పశ్చిమగోదావరి జిల్లా ఉంగుటూరు ప్రాంతంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. బావాయ
దుబాయి: ప్రతిష్ఠాత్మకమైన ఐసిసి ఛాంపియన్స్ ట్రోఫీ వన్డే టోర్నమెంట్కు బుధవారం తెరలేవ నుంది. పాకిస్థాన్ ఆతిథ్యం ఇస్తున్న ఈ మెగా టోర్నమెంట్లో 8 జట్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాయ
హీరోయిన్ కీర్తి సురేష్ ఎలాంటి పరిస్థితుల్లో పెళ్లి చేసుకుందో అందరికీ తెలిసిందే. ఓవైపు ఆమె నటించిన తొలి హిందీ సినిమా విడుదలకు సిద్ధమైంది. ఆ సినిమాకు ప్రచారం చేయాల్సిన సమయంలో పెళ్లి పెట
శేరిలింగంపల్లిలోని కమ్మ, వెలమ, విశ్వబలిజ, కాపు సంఘాలకు కేటాయించిన భూములపై హైకోర్టు ఆదేశం మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో కమ్యూనిటీ భవనాలకు భూకేటాయింపులు జరపడంప
కృష్ణాజలాల్లో వాటాల పంపిణీ, లెక్కింపు బాధ్యత కేంద్రానిదే తన వాటా మించి ఆంధ్రప్రదేశ్ ఎక్కువగా నీటిని తరలించకుండా చూసే బాధ్యత కూడా కేంద్రానిదే ఎక్కువ నీటిని తరలించకుండా ఎపిని టెలీమెట్
రిక్టర్ స్కేల్పై4.0గా నమోదు బీహార్లోనూ భూప్రకంపనలు అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు మోడీ సూచన న్యూఢిల్లీ : ఉత్తరాదిన వరుస భూకంపాలు సంభవించాయి. సోమవారం తెల్లవారు జామున ఢిల్లీ , పరిసర ప్రాంత
బిఆర్ఎస్ అధినేత కెసిఆర్ జన్మదినోత్సవ వేడుకల్లో ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ కెసిఆర్ అంటే ఒక వ్యక్తి కాదు.. 4కోట్ల మంది ప్రజల భావోద్వేగం : హరీశ్ రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా వేడుకల
భవిష్యత్ రాజకీయాలన్నీ బిసిల చుట్టే తిరుగుతాయి బిసి రిజర్వేషన్లను 9వ షెడ్యూల్లో చేర్చే దమ్ము కేంద్రమంత్రి బండి సంజయ్కి ఉందా? దేశవ్యాప్తంగా కులగణన జరపాలని మోడీని అడిగే సత్తా బిజెపి న
బంగారం నిల్వల్లో మొదటిస్థానంలో వేములవాడ రాజన్న దేవస్థానం 97కిలోలతో అగ్రస్థానం 67కిలోలతో రెండోస్థానంలో భద్రాచలం 61కిలోలతో మూడో స్థానంలో యాదగిరిగుట్ట ఆలయం రాష్ట్రంలోని దేవాలయాల వద్ద మొత
న్యూఢిల్లీ : 2023–24 ఆర్థిక సంవత్సరంలో అత్యధిక ఆదాయం ఆర్జించిన రాజకీయ పా ర్టీలో అధికార బిజెపి అగ్రభాగాన నిలిచింది. ఆ పార్టీకి రూ.4,340 కోట్లు సమకూరినట్లు అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్(ఎడ
మేషం – ఆదాయ వ్యయాలలో సమతుల్యతను సాధించడానికి గాను మీరు చేసే కృషి నామం మాత్రం ఫలితాన్ని ఇస్తుంది. వాయిదా చెల్లింపు పద్ధతిలో స్థిరాస్తులు కొనుగోలు చేయడానికి నిర్ణయం తీసుకుంటారు. వృషభం –
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రాల్లో ది మోస్ట్ అవైటెడ్ మూవీ ‘హరిహర వీరమల్లు’ షూటింగ్ ఇప్పటికే చివరి దశకు చేరుకుంది. ఇక ఈ సినిమా నుంచి ఇటీవల సెకండ్ సింగిల్ సాంగ్ ‘కొల
రాజస్ధాన్లోని ఉదయ్ పూర్లో ఈ నెల 18 మంగళవారం జరిగే ‘వాటర్ విజన్ -2047’ సదస్సులో పాల్గొనేందుకు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క బయలుదేరి వెళుతున్నారు. కేంద్ర జల శక్త
ముస్లిం ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రంజాన్ మాసం సందర్భంగా ముస్లిం ఉద్యోగులు తమ పని వేళల కంటే గంట ముందే ఇళ్లకు వెళ్లేలా రాష్ట్ర ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. త
రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమలులో లేని జిల్లాల్లో కొత్త రేషన్ కార్డులు మంజూరు చేయాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. అర్హులైన పేదకుటుంబాలకు రేషన్ కార్డులు ఇవ్వాల్సి
మీరట్కు చెందిన యోగాభ్యాసకుడు వికాస్ స్వామి పళ్లతో 125 కిలోల బరువునెత్తి గిన్నిస్వరల్డ్ రికార్డు సాధించాడు. ఇటలీ లోని మిలన్లో ఇటీవలనే ఈ పోటీ జరిగింది. స్వామికి ఈ రికార్డు సాధించడంలో త
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) సీజన్18కి సంబంధించిన షెడ్యూల్ విడుదల అయిన సంగతి తెలిసిందే. మార్చి 22న ఆరంభమయ్యే ఈ మెగా టోర్నీ మే 25న కోల్కతాలో జరిగే ఫైనల్తో ముగుస్తోంది. లీగ్ దశలో మొత్తం 70
అహ్మదాబాద్ వేదికగా గుజరాత్తో జరుగుతున్న మరో సెమీ ఫైనల్లో కేరళ తొలి ఇన్నింగ్స్లో 89 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 206 పరుగులు చేసింది. ఓపెనర్లు అక్షయ్ చంద్రన్ (30), రోహన్ కున్నుమల్ (30) తొలి వికె
శ్రీలంకలో హరిత ఇంధన శక్తి ప్రాజెక్టుల నుంచి అదానీ గ్రూప్ తప్పుకోవడంపై తమ ప్రభుత్వం ఏమీ విచారించడం లేదని శ్రీలంక అధ్యక్షుడు అనుర కుమార దిస్సనాయకె సోమవారం తెలిపారు. శ్రీలంక ఆర్థిక శాఖ మ
వైసిపి అధినేత వైఎస్ జగన్ మంగళవారం విజయవాడకు రానున్నారు. బెంగళూరు నుంచి విజయవాడ చేరుకోనున్న జగన్ విజయవాడ జిల్లా జైలుకు వెళ్లనున్నారు. వైసిపి నేత వల్లభనేని వంశీతో జైలులో ములాఖత్ కానున్
అరుదైన ఆతిథ్య సంకేతంగా ప్రధాని నరేంద్ర మోడీ సోమవారం ఢిల్లీ విమానాశ్రయానికి వెళ్లి ఖతార్ అమీర్ షేఖ్ తమీమ్ బిన్ హమద్ అల్థనికి స్వాగతం పలికారు. భారత్లో రెండు రోజుల పర్యటనకై ఖతార్ అమీర్
మద్యం తాగడానికి డబ్బులు ఇవ్వలేదనే నెపంతో భార్యను కట్టెతో కొట్టి చంపిన భర్త ఉదంతం మెదక్ జిల్లా, తూప్రాన్ మండల పరిధి పోతరాజుపల్లిలో చోటుచేసుకుంది. సిఐ రంగ కృష్ణ, తూప్రాన్ ఎస్ఐ శివానందం,
ములుగు జిల్లా, గోవిందరావుపేట మండలంలో అతిముఖ్యమైన పర్యాటక కేంద్రంగా ఎప్పుడూ పర్యాటకులతో సందడిగా ఉండే లక్నవరం చెరువు ఒకటి ముఖ్యమైనది. పచ్చని దట్టమైన అడవులు, గుట్టల మధ్య పర్యాటకులను ఆకర
ఓ లింగా…ఓ లింగా నామస్మరణ…భేరీల మోతలు…గజ్జెల చప్పుళ్లు, సంప్రదాయ నృత్యాలతో సూర్యాపేట జిల్లా, చివ్వెంల మండలంలోని పెద్దగట్టు పరిసరాలు మార్మోగుతున్నాయి. పెద్దగట్టు (గొళ్లగట్టు) లింగమంతు
యుఎస్లో తాజాగా అతి శీతల వాతావరణంతో పరిస్థితులు దుర్భరంగా మారగా కనీసం తొమ్మిది మంది మరణించారు. వారిలో ఎనిమిది మంది ఒక్క కెంటుక్కీలోనే మృతి చెందారు. భారీ వర్షానికి నీటి కయ్యలు పొంగిపోగ
వాషింగ్టన్ : ఉక్రెయిన్ -రష్యా మధ్య యుద్ధాన్ని ముగించడానికి ట్రంప్ చేస్తున్న ప్రయత్నాలు జోరందుకున్నాయి. సౌదీ అరేబియాలో శాంతి చర్చలు జరపనున్నట్టు ఆయన ప్రకటించారు. తాజాగా ఉక్రెయిన్ అధ్య
బిఆర్ఎస్ అధినేత, మాజీ సిఎం కె.చంద్రశేఖర్రావుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎక్స్ వేదికగా పుట్టినరోజుశుభాకాంక్షలు తెలిపారు. గజ్వేల్ నియోజకవర్గ శాసనసభ్యులు, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట
ఆర్టిసి ప్రయాణీకులకు తెలంగాణ రోడ్డు రవాణా సంస్థ శుభవార్త చెప్పింది. బెంగళూరు మార్గంలో వెళ్లే ప్రయాణికులకు ఆర్టిసి బస్సుల్లో టికెట్ చార్జీలో 10 శాతం రాయితీ ఇస్తున్నట్లు ఆర్టిసి వెల
సత్యవర్ధన్ అనే దళిత వ్యక్తిని కిడ్నాప్ చేశారంటూ వైసిపి నేత వల్లభనేని వంశీని అరెస్ట్ చేసిన కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ప్రస్తుతం జైల్లో రిమాండ్ లో ఉన్న వల్లభనేని వంశీని 10 రోజుల క
చండీగఢ్ : అమెరికా నుంచి అక్రమ వలసదారులను వెనక్కు పంపడంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఏమాత్రం వెనుకాడడం లేదు. ప్రత్యేక విమానాల్లో వారిని తిప్పి పంపిస్తున్నారు. ఫిబ్రవరి 5న అమెరికా నుంచి మ
రవితేజ హీరోగా.. హరీశ్ శంకర్ దర్శకత్వంలో రూపొందిన ‘మిస్టర్ బచ్చన్’ సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా పడిన భాగ్యశ్రీకి మాత్రం
న్యూఢిల్లీ : ‘చైనా మనకు శత్రువు కాదు’ అన్న పార్టీ సీనియర్ నేత శామ్ పిట్రోడా వ్యాఖ్యతో తమకు సంబంధం లేదని కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేసింది. పిట్రోడా అభిప్రాయాలు పార్టీ వైఖరిని ప్రతిబింబి
మైసూరు (కర్నాటక) : మైసూరులోని ఒక అపార్ట్మెంట్లో సోమవారం ఒక కుటుంబ సభ్యులు నలుగురు విగతజీవులుగా కనిపించారని పోలీసులు వెల్లడించారు. నగరంలోని విశ్వేశ్వరయ్య నగర్లో ఈ ఘటన సంభవించింది. మృ
పాకిస్థాన్ క్రికెట్ జట్టుపై ఆ దేశ మాజీ క్రికెటర్ కమ్రాన్ అక్మల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మరో రెండు రోజుల్లో ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభం కానుంది. ఫిబ్రవరి 19వ తేదీన పాకిస్థాన్, న్యూజిలాండ్
దట్టమైన అడవులతో నిండిన ఈశాన్య రాష్ట్రాలు ప్రభుత్వం క్రియాశూన్యత, అడవుల మాఫియా, రాజకీయ నాయకుల కుమ్మక్కు, మానవుల దురాశ కారణంగా హరిత ప్రాంతాన్ని వేగంగా కోల్పోతోంది. గడచిన రెండు దశాబ్దాల్