డైరీలో రాసుకుంటావో…గుండెల మీద రాసుకుంటావో నీ ఇష్టం రాష్ట్రం అభివృద్ధి చెందుతుందంటే నీకు ఎందుకు ఏడుపు? నువ్వు పడావు పెట్టిన ప్రాజెక్టులను రెండేళ్లలో పూర్తి చేస్తాం రాష్ట్ర అభివృద్ధి
రాష్ట్రంలో నిరంతర విద్యుత్ వెలుగులకు నాటి కాంగ్రెస్ ముందుచూపే కారణం డిమాండ్కు అనుగుణంగా విద్యుత్ సరఫరా అన్ని జలవిద్యుత్ యూనిట్లను వినియోగంలోకి తేవాలి ఎపి ప్రాజెక్టులకు సహకరించిన బ
హైదరాబాద్ను ముంచెత్తిన కుండపోత వర్షం నదులను తలపించిన రోడ్లు.. నీటిమునిగిన లోతట్టు ప్రాంతాలు కిలోమీటర్ల మేర నిలిచిన వాహనాలు మారేడుపల్లిలో 11.43 సెం.మీ.ల అత్యధికంగా వర్షపాతం నేడు కూడా భార
అక్కడికక్కడే నలుగురు మృతి లారీని వెనుక నుండి ఢీకొన్న కారు మరొకరికి తీవ్ర గాయాలు మన తెలంగాణ/తుక్కుగూడ: రంగారెడ్డి జిల్లా, ఆదిభట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని బొంగులూర్ ఔటర్ రింగ్ రోడ్డుపై
మా ప్రాజెక్టులను అడ్డుకోకండి మీరు బాధ్యతగా ఉండండి…మమ్మల్ని బతకనివ్వండి మీరు సహకరించకపోతే.. పోరాటం ఎలా చేయాలో మాకు తెలుసు ఎపి సిఎం బాబునుద్దేశించి రేవంత్ వ్యాఖ్యలు కృష్ణా నది ద్వారా ర
ఇంజినీరింగ్ సీట్ల కేటాయింపు ప్రక్రియ పూర్తి మొదటివిడతలో 93.3శాతం సీట్ల భర్తీ తొలిసారి ఎస్సి కేటగిరీల వారీగా సీట్ల కేటాయింపు సీట్లు పొందిన వారిలో అబ్బాయిలే అధికం 76 కాలేజీలు, 6 యూనివర్శిట
రెండు రాష్ట్రాలు వివాదరహితంగా ప్రాజెక్టులు కట్టుకోవాలి కేంద్ర జలశక్తి శాఖ సమావేశాన్ని స్వాగతిస్తున్నా బనకచర్లపై తొలుత మాట్లాడింది నేనే టిఆర్ఎస్ బిఆర్ఎస్గా మారినప్పుడే తెలంగాణ
ప్రముఖ పారిశ్రామిక వేత్త, రాజకీయ నాయకుడు గాలి జనార్దనరెడ్డి కొడుకు కిరీటీ హీరోగా పరిచయమైన సినిమా జూనియర్. రాధాకృష్ణారెడ్డి దర్శకత్వంలో సాయి కొర్రపాటి సమర్పణలో రజని కొర్రపాటి ఈ సినిమా
మేషం – దూరప్రాంతాల నుండి శుభవార్తలు అందుకుంటారు.ఆరోగ్యం పట్ల మెలకువ అవసరం. ఎంతో కాలంగా దూరంగా ఉంటున్నటువంటి బాల్యమిత్రులతోటి తిరిగి పరిచయం ఏర్పడుతుంది. వృషభం – ఆర్థిక పరిస్థితి అనుకూ
మన తెలంగాణ/హైదరాబాద్/ప్రత్యేక ప్రతినిధిః గతంలో బిఆర్ఎస్ అధినేత కె. చంద్రశేఖర్ రావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అప్పటి ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోసన్ రెడ్డిని ప్రగతి భవన్కు
మన తెలంగాణ/హైదరాబాద్/ప్రత్యేక ప్రతినిధిః వివాదస్పద అంశాలపై బిజెపి నాయకులు ఎవరూ మాట్లాడవద్దని ఆ పార్టీ అధ్యక్షుడు ఎన్. రామచందర్ రావు హెచ్చరించారు. కొంత మంది నేతలు పార్టీ లైన్కు విరుద్
మన తెలంగాణ/హైదరాబాద్ : హెచ్సీఏ స్కామ్పై ఇడి దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగుచూస్తున్నాయి. హెచ్సిఎలో క్విడ్ ప్రో కో జరిగినట్టు గుర్తించింది. టెండర్లు లేకుండా అనుకూలమైన వారికే పనులు
మన తెలంగాణ/హైదరాబాద్ : ఎపి లిక్కర్ స్కామ్ కేసులో ముందస్తు బెయిల్ కోసం వైసిపి ఎంపి మిథున్రెడ్డి చేస్తున్న ప్రయత్నాలన్నీ విఫలమయ్యా యి. ఆఖరి ప్రయత్నంగా సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్ కూడ
మన తెలంగాణ/హైదరాబాద్: తమపై నమోదు చేసిన కేసును కొట్టివేయాలంటూ పబ్ యజమానులు హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. మల్నాడు రెస్టారెంట్పై ఈగల్ టీం ఆకస్మిక దాడులు చేసిన విషయం విదితమే. ఈ ద
మన తెలంగాణ/హైదరాబాద్/ప్రత్యేక ప్రతినిధిః బిఆర్ఎస్ అధినేత కె. చంద్రశేఖర్ రావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన కుమారుడు కె. తారక రామారావు టిడిపి నాయకుడు లోకేష్తో, అప్పటి ముఖ్యమంత్రి వైఎస
హైదరాబాద్: మౌలిక సదుపాయాల ఇంజనీరింగ్ సాఫ్ట్వేర్ కంపెనీ అయిన బెంట్లీ సిస్టమ్స్, ఇన్కార్పొరేటెడ్ (నాస్డాక్: BSY), తమ ఇన్నోవేషన్ డే- హైదరాబాద్ను జూలై 17, 2025న విజయవంతంగా నిర్వహించింది. ఒక రోజు
మన తెలంగాణ/హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, ఆ పార్టీ వ్యవస్ధాపక సభ్యుల్లో ఒకరైన పూసపాటి అశోక్ గజపతిరాజు శుక్రవారం ఆ పార్టీకి గుడ్ బై చెప్పేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను టీడీపీ
వాషింగ్టన్ : పహల్గాం ఉగ్రదాడికి సంబంధించి అగ్రరాజ్యం అమెరికా కీలక నిర్ణయం తీసుకుంది. ఈ దాడికి బాధ్యత వహించిన ‘ది రెసిస్టెన్స్ ఫ్రంట్ ’( టీఆర్ఎఫ్ )ను ఉగ్రవాద సంస్థగా ప్రకటించింది. టీఆర్
మోతిహరి (బీహార్): ఉద్యోగాలు కల్పిస్తామని ఆర్జేడీ బూటకపు హామీలు ఇచ్చి పేదల దగ్గర భూముల్ని కాజేసిందని, ‘ల్యాండ్ ఫర్ స్కామ్’ను ఉదహరిస్తూ ప్రధాని మోడీ ఆర్జేడీని తూర్పారబట్టారు. ఈ పరిస్థి
న్యూఢిల్లీ : గత పదేళ్లుగా తన బావ రాబర్ట్ వాద్రాను కేంద్ర ప్రభుత్వం వెంటాడుతోందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ధ్వజమెత్తారు. ఓ భూ ఒప్పందానికి సంబంధించి అక్రమాలకు పాల్పడిన కేసులో రాబర
న్యూఢిల్లీ : యెమెన్లో మరణశిక్ష ఎదుర్కొంటోన్న కేరళ నర్సు నిమిష ప్రియ కేసులో ఆమె భద్రంగా స్వదేశానికి వచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలుగా ప్రయత్నిస్తోందని సుప్రీం కోర్టుకు కేంద
స్లాట్లు తెరవక నానా పాట్లు ట్రంప్ షాక్తో భారతీయ విద్యార్థులకు బ్రేక్ 70 శాతానికి పైగా నిలిచిపోయిన సంఖ్య చతికిలపడ్డ అమెరికా చదువుల కల కళకళల కన్సల్టెంన్సీల్లో బోసిపోయిన వెలవెల వాషింగ్
న్యూఢిల్లీ : పాక్ ఆక్రమిత కశ్మీర్లో జైషే మహమ్మద్ ఉగ్రసంస్థ చీఫ్ మసూద్ అజార్ కదలికలను ఇంటెలిజెన్స్ వర్గాలు గుర్తించాయి. అతడి అడ్డా అయిన బహవల్పూర్ నుంచి 1,000 కిలోమీటర్ల దూరం లోని గిలిత్ ఖల
రాయ్పూర్: ఛత్తీస్గఢ్ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నేత భూపేశ్ బఘేల్కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) గట్టి షాక్ ఇచ్చింది. మద్యం కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఆయన కు
రామ్ పోతినేని (Ram Pothineni) హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఆంధ్ర కింగ్ తాలుకా’. ఈ సినిమాకు టీజర్కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ విడుదలైంది. ‘నువ్వుంటే చాలే’ అం
రాయ్పూర్: ఛత్తీస్గఢ్లో (Chhattisgarh) మరోసారి ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. నారాయణ్పూర్ జిల్లాలోని అబూజ్మడ్ అటవీ ప్రాంతంలో మావోలు, భద్రతా బలగాల మధ్య జరిగిన ఎదురుకాల్పులలో ఆరుగురు మావ
‘దసరా’ సినిమాతో తెలుగు ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్న నటుడు దీక్షిత్ శెట్టి. ప్రస్తుతం అతను రష్మికతో కలిసి ‘ది గర్ల్ఫ్రెండ్’ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఇటీవల ఈ సినిమా నుంచి ‘నదివే’ (
భారత మహిళల జట్టు ప్రస్తుతం ఇంగ్లండ్లో పర్యటిస్తోంది. అతిథ్య జట్టులో భారత్ ఐదు టి-20లు, మూడు వన్డేల్లో తలపడుతోంది. టి-20 సిరీస్ని 3-2 తేడాతో కైవసం చేసుకున్న భారత్, ఇంగ్లండ్తో జరిగిన తొలి వ
హైదరాబాద్: బనకచర్ల జలవివాదం పరిష్కరించాలని ప్రయత్నిస్తే రెండు రాష్ట్రాలు తప్పుబడుతున్నాయని కేంద్రమంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) తెలిపారు. జలవివాదాన్ని కమిటీ పరిష్కరిస్తుందని అన్నారు. జనగా
హైదరాబాద్: నగరంలో శుక్రవారం మధ్యాహ్నం నుంచి భారీ వర్షం కురిసింది. మధ్యాహ్నం రెండు గంటల సమయంలో నగరం (Hyderabad) మొత్తం మేఘావృత్తం అయింది. కాసేపటికే భారీ వాన కురిసింది. దీంతో ప్రధాన రహదారులన్ని
హైదరాబాద్: డ్రగ్స్ తో కేదార్ చనిపోయినట్లు తేలింది అని కాంగ్రెస్ ఎంపి చామలకిరణ్ కుమార్ రెడ్డి (Chamalakiran Kumar Reddy) తెలిపారు. రచ్చ, రచ్చ అని ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. ఈ సందర్భంగా గాంధీభవన్ లో చ
అమరావతి: విద్యుత్ సంస్కరణలు అమలు చేసినందుకే అప్పట్లో అధికారం కోల్పోయానని ఎపి సిఎం చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) తెలిపారు. విద్యుత్ సంస్కరణలు మొదట్లో ప్రారంభించింది తానేనని అన్నారు. ఎస్ఆర్
ఐదు టెస్ట్ల సిరీస్లో భాగంగా లార్డ్స్ వేదికగా జరిగి మూడో టెస్టులో భారత్ 22 పరుగుల తేడాతో ఓడిపోయిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్లో భారత ఓపెనర్ యశస్వీ జైస్వాల్ (Yashasvi Jaiswal) దారుణంగా విఫలమయ్యాడు. త
మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘విశ్వంభర’. వశిస్ఠ (Director Vassishta) ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ‘రామా రా
ఖమ్మం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఎప్పటికీ కెసిఆర్ స్థాయి రాదు అని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ తెలిపారు. కాంగ్రెస్ పాలనతో ప్రజలకు ప్రయోజనం లేదని, కాంగ్రెస్ ఇచ్చిన హామీలపై
అమరావతి: రాష్ట్రాలు, పార్టీలు వేరు కావచ్చు తెలుగు ప్రజలందరూ ఒక్కటేనని ఎపి మంత్రి నిమ్మల రామానాయుడు (Nimmala Ramanaidu) తెలిపారు. పోలవరం నిధులను కూడా మళ్లించిన వ్యక్తి వైసిపి జగన్ మోహన్ రెడ్డి అన్న
ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్ జట్టు కొనుగోలు చేయడంతో వెలుగులోకి వచ్చిన వైభవ్ సూర్యవంశీ (Vaibhav Suryavanshi).. లీగ్లో అదరగొట్టాడు. గుజరాత్ టైటన్స్తో జరిగిన మ్యాచ్లో అత్యంత వేగంగా సెంచరీ చేసిన భారత క
హైదరాబాద్: కేంద్రం ఎన్నిసార్లు అడిగినా గత ప్రభుత్వం భూమి ఇవ్వలేదని బిజెపి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) తెలిపారు. తెలంగాణలో హైదరాబాద్ మినహా ఇతర పట్టణాల్లో విమానాశ్రయాలు లేవని అన్నా
హైదరాబాద్: రాష్ట్రాలు వివాదరహితంగా ప్రాజెక్టులు కట్టుకోవాలని సిపిఐ నేత నారాయణ తెలిపారు. ప్రాజెక్టుల విషయంలో కేంద్రం సమావేశం ఏర్పాటు చేయడాన్ని స్వాగతిస్తున్నామని, నీటి అంశాలను కావాల
హైదరాబాద్: చెరువులను కాపాడాలనే ఉద్దేశంతో మొదట్లో తాము చాలా దూకుడుగా వ్యవహరించామని హైడ్రా కమిషనర్ ఎవి రంగనాథ్ (AV Ranganath) తెలిపారు. హైడ్రా ఏర్పాటు చేసి నేటికి ఏడాది పూర్తి అయిందని అన్నారు. అం
అమరావతి: చిన్న పెద్ద తేడా లేకుండా గుండెపోటు మరణాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకపోయినా హార్ట్ ఎటాక్తో చనిపోతున్నారు. డ్యాన్స్ చూస్తూ కుప్పకూలిపోవడం, నడుచుకుంటూ
మల్లారం: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మల్హర్ మండలం మల్లారం గ్రామంలో పిడుగుపడి యువకుడు మృతి చెందాడు. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం… మల్లారం గ్రామంలో మొగిలయ్య, సునీత అనే దంపతులు నివసి
ముంబయి: సీరియల్ హీరోయిన్ హీనాఖాన్పై రూమర్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. జూన4న భగ్న ప్రేమకుడు రాకీ జైస్వాల్ను హీనా ఖాన్ వివాహం చేసుకున్నారు. ఆమె పొట్ట కొంచెం ఎత్తుగా కనిపించడంతో
తెలంగాణ గ్రామీణ ప్రాంతంలో పిల్లలు ఉయ్యాల తొట్టినుంచి బయటకు వచ్చేసరికి కల్తీకల్లుకు బానిసలై పోతున్నారు. కల్తీకల్లు కారణంగా ఏడుగురు ఇటీవల ప్రాణాలు కోల్పోయిన సంఘటన సంచలనం కలిగించింది.
రష్యాతో వ్యాపారం కొనసాగిస్తే 100 శాతం సుంకాలు విధించగలమని భారత దేశానికి ‘నాటో’ సెక్రటరీ జనరల్ ఈ నెల 16న చేసిన హెచ్చరికను చూసిన వారికి ఆశ్యర్యం కలగటంతోపాటు నవ్వువచ్చి ఉండాలి. నెదర్లాండ్స్
దక్షిణ ఆఫ్రికా జాతి వివక్ష వ్యతిరేక పోరాటయోధుడు, న్యాయవాది, ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ (ఎఎన్సి) నాయకుడు, దానశీలి, ప్రజాసేవకుడు, ప్రజాస్వామ్యయుతంగా ఏర్పడిన దక్షిణ ఆఫ్రికా ప్రభుత్వంలో తొ
పది సంవత్సరాల టిఆర్ఎస్ (బిఆర్ఎస్) పాలనలో కల్వకుంట్ల కుటుంబంతోపాటు వాళ్ళఅనుచరులు ‘ధరణి’ పేరుతో అనేక అక్రమాలకు పాల్పడ్డారని కాంగ్రెస్ నాయకులు పదే పదే బహిరంగ సమావేశాల్లో, ప్రెస్ మీట్ల
మేడిపల్లి: మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా మేడిపల్లి మండల పరిధిలోని పర్వతాపూర్లో కల్తీ పాలతయారీ ముఠా గుట్టు రట్టయింది. గంగలపూడి మురళీ కృష్ణా రెడ్డి అనే వ్యక్తి హైడ్రోజన్ పెరాక్సైడ్, గ్య
ప్రముఖ రాజకీయ నాయకుడు, వ్యాపారవేత్త గాలి జనార్ధన్ రెడ్డి కుమారుడు కిరీటి రెడ్డి, రాధా కృష్ణ దర్శకత్వం వహించిన యూత్ ఎంటర్టైనర్ ‘జూనియర్’(Junior) తో హీరోగా అరంగేట్రం చేస్తున్నాడు. శ్రీలీల హ
అమరావతి: పోలీస్ స్టేషన్లో ప్రేమజంటకు పోలీసులు పెళ్లి చేశారు. ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పల్నాడు జిల్లా రొంపిచర్ల పోలీస్ స్టేషన్లో జరిగింది. అన్నమయ్య జిల్లా కెవిపల్లె మండలం మహల్ర
ఇప్పటికైనా తీరు మారాలి లేకుంటే మనుగడ ప్రశ్నార్థకమే! మన తెలంగాణ/ క్రీడా విభాగం: ఒకప్పుడూ ప్రపంచ క్రికెట్లో ఎదురులేని శక్తిగా కొనసాగిన వెస్టిండీస్ జట్టు కొన్నేళ్లుగా వరుస ఓటములతో పతనా
ఆదిభట్ల: రంగారెడ్డి జిల్లా ఆదిభట్లలో శుక్రవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వెనుక నుంచి లారీని కారు ఢీకొట్టడంతో ముగ్గురు అక్కడికక్కడే చనిపోయారు. వాహనదారుల సమాచారం మేరకు పోలీసులు
కేంద్రం పిలిచినప్పుడు ఢిల్లీకి వెళ్లకుండా కెసిఆర్ ఫామ్హౌస్కు వెళ్లాలా? ఫామ్హౌస్కు వెళ్తే సమస్యలు పరిష్కారమవుతాయా? కెటిఆర్ది గంజాయి బ్యాచ్ ఆయన మిత్రుడు దుబాయిలో డ్రగ్స్ తీసుకొన
కాంక్రీట్ జంగిల్గా మారిన కూకట్పల్లి నడిబొడ్డన జీవివైవిధ్యం కలిగిన పచ్చటి అడవి గొడ్డలి వేటుకు విలవిలలాడుతోంది. నగరీకరణలో భాగంగా చుట్టూ పక్కల ఉన్న పారిశ్రామిక వాడలు, వాహన కాలుష్యం ను
మనతెలంగాణ/వరంగల్ప్రతినిధి:యూరియా కోసం రైతులు పడుతున్న తిప్పలు వర్ణనా తీతం. పత్తి పంటకు అదనులో యూరియా అందుబాటులో ఉండకపోవడం రైతులను తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది. గురువారం హనుమకొండ జి
మన తెలంగాణ/హైదరాబాద్:బనకచర్ల పైన నగ్నంగా దొరికిపోయిన సిఎం రేవంత్రెడ్డి, విషయాన్ని పక్కదారి పట్టించేందుకు తమ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ అసత్య ఆరోపణలు చేస్తున్నారని మాజీ మంత
మనతెలంగాణ/హైదరాబాద్/ప్రత్యేక ప్రతినిధి :బిసిలకు 42 శాతం రిజర్వేష న్లు కల్పించేందుకు వీలుగా రాష్ట్ర ప్ర భుత్వం పంపించిన ఆర్డినెన్స్ ముసాయిదాను గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ న్యా య నిపుణుల సలహ
మన తెలంగాణ/వేల్పూరు : మాజీ మంత్రి, బాల్కొండ ఎంఎల్ఎ వేముల ప్రశాంత్ రెడ్డి స్వగ్రామమైన నిజామాబాద్ జిల్లా వేల్పూర్ లో గురువారం రాజకీయ రణరంగానికి వే దికగా నిలిచింది. కాంగ్రెస్, బిఆర్ఎస్ న
మహిళలను ఆర్థికంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్షం దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి మన తెలంగాణ/ దేవరకద్ర ః మహిళలకు ప్రభుత్వం వడ్డీ లేని రుణాలను అందిస్తుందని ఈ రుణాలతో మహిళలను ఆర్థి
యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్కు శంకుస్థాపన చేయనున్న సిఎం ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్న మంత్రి జూపల్లి కృష్ణారావు మన తెలంగాణ/ నాగర్కర్నూల్ ప్రతినిధి: కొల్లాపూర్ నియోజకవర్గంలో ము
మేషం – దైవం మీద భారం వేసి ముఖ్యమైన వ్యవహారాలను సానుకూల పరుచుకోగలుగుతారు. రెండు పడవల మీద ప్రయాణం శ్రేయస్కరం కాదని తెలిసినప్పటికీ, ప్రయోజనాల పరిరక్షణకు ఇటువంటి సాహసాలను చేస్తారు. వృషభం –
మన తెలంగాణ/భీమ్గల్/వేల్పూరు: బాల్కొండ నియోజకవర్గంలో రాజకీయ ఘర్షణ తీవ్ర రూపం దాల్చింది. వేల్పూర్ పట్టణంలో ఉదయం నుండి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇటు కాంగ్రెస్ కార్యకర్తలు ఉదయం 6
మన తెలంగాణ/నిజామాబాద్ స్పోర్ట్: జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి ఆయన నివాసంలో గురువారం విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది ఈసందర్భంగా మానాల మాట్లాడుతూ హరీష్రా
మన తెలంగాణ/ రంగారెడ్డి జిల్లా: తెలంగాణ మీడియా అకాడమీ అధ్వర్యంలో జర్నలిస్టులకు శిక్షణశిభిరం ఏర్పాటు చేస్తున్నట్లు ప్రెస్ అకాడమీ సెక్రటరీ ఎన్.వెంకటేశ్వర్రావు తెలిపారు. ఈమేరకు గురువార
మన తెలంగాణ/శంషాబాద్: సైబరాబాద్ కమిషనరేట్ ఆర్జీఐఏ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన మైనర్ బాలిక అత్యాచారం కేసులో నిందితుడికి శిక్ష కోరారు చేసిన న్యాయస్థానం. 2019లో ఆర్జీఐఏ పోలీస్ స్టేషన్ పరిధ
ఆయిల్ ఫామ్ సాగుతో తెలంగాణ పచ్చబడాలి రైతుల ఆదాయం పెరగాలి.. ఆనందంగా ఉండాలి.. నర్మెటలో ఆగష్టు 15న ఆయిల్ ఫామ్ ప్యాక్టరీ ప్రారంభించనున్న సిఎం రేవంత్ రెడ్డి మెగా ఆయిల్ ఫామ్ ప్లాంటేషన్ కార్యక్ర
మన తెలంగాణ/కుల్కచర్ల: జివిత బీమతో కుటుంబాలకు ఎంతో మేలు జరుగుంతని ఎస్ఐ రమేష్ అన్నారు. గురువారం మండల పరిధిలోని ఇప్పాయిపల్లి గ్రామానికి చెందిన ఎర్రం రాములు అనే వ్యక్తి శ్రీ రామ్ లౌఫ్ ఇన్
మన తెలంగాణ/వనపర్తి: 2025/26 సంవత్సరానికి కొండ లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయంలోని హర్టికల్చర్ పాలిటెక్నిక్ కోర్సులలో ఆడ్మిషన్ల కోరకు ఈ నెల 19న స్పాట్ ఆడ్మిషన్లు జరగనున్నాయని మోజర్ల
మన తెలంగాణ/నల్లబెల్లి: దొంగతనం కేసులో ఇద్దరు యువకులను అరెస్టు చేసి రిమాండ్కు పంపినట్లు ఎస్సై గోవర్దన్ తెలిపారు. గురువారం నల్లబెల్లిలోని పోలీస్స్టేషన్లో ఏర్పాటుచేసిన విలేఖరుల సమా
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులతో పాటు సినీ ప్రియులంతా ఎంతగానో ఎదురుచూస్తున్న చిత్రం హరి హర వీరమల్లు. ధర్మం కోసం పోరాడిన యోధుడి పాత్రలో పవన్ కళ్యాణ్ కనువిందు చేయనున్నారు. ప్రముఖ నిర్
ప్రస్తుతం ప్రపంచ క్రికెట్లో ఓ వార్త పెను ప్రకంపనలు సృష్టిస్తోంది. భారత స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి మళ్లీ టెస్టు క్రికెట్ బరిలోకి దిగనున్నాడనే వార్త హల్ చేస్తోంది. సోషల్ మీడియా, జాతీయ
జపాన్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ పురుషుల డబుల్స్ విభాగంలో భారత్కు చెందిన సాత్విక్ సాయిరాజ్ రాంకి రెడ్డి, చిరాగ్ శెట్టి జోడీ రెండో రౌండ్లోనే ఇంటిదారి పట్టింది. గురువారం జరిగిన పో
రాష్ట్రంలో బ్యాచిలర్ ఆఫ్ ఆర్కిటెక్(బి.ఆర్క్) కోర్సుల్లో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదలైంది. ఉన్నత విద్యామండలి చైర్మన్ వి.బాలకిష్టారెడ్డి నేతృత్వంలో గురువారం సమావేశమైన బి.ఆర్క్ ప్రవే
పాట్నా: ఎన్నికల నేపథ్యలో ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మరో పథకాన్ని ప్రకటించారు. గురువారం (జూలై 17) రాష్ట్ర ప్రజలకు ఆయన గుడ్ న్యూస్ చెప్పారు. అర్హత కలిగిన గృహాలకు 125 యూనిట్ల విద్యుత్తును ఉచితం
ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి శుక్రవారం నాగర్ కర్నూల్ జిల్లాలో పర్యటించనున్నారు. కొల్లాపూర్ మండలం జటుప్రోలులో మదనగోపాల స్వామి ఆలయాన్ని ముఖ్యమంత్రి సందర్శించనున్నారు. ఆతర్వాత జటుప్రోల
వరుస ఓటములతో దిక్కుతోచని స్థితికి పడిపోయిన వెస్టిండీస్ క్రికెట్ టీమ్కు మరో షాక్ తగిలింది. వచ్చే ఏడాది టి20 వరల్డ్కప్ జరుగనున్న నేపథ్యంలో ఆ జట్టు స్టార్ ఆల్రౌండర్ ఆండ్రీ రస్సెల్ గట్ట
గత రెండు రోజుల్లో 27 మంది పాక్ సైనికులను మట్టుపెట్టినట్టు బలోచ్ లిబరేషన్ ఆర్మీ ( బిఎల్ఏ )వెల్లడించింది.బీఎల్ఏకు చెందిన ఫతే స్కాడ్ కలాత్ లోని నిమ్రాగ్ క్రాస్ వద్ద సైనికులను తరలిస్తున్న
హైదరాబాద్: బాక్సింగ్ పోటీల్లో ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. దీంతో బాక్సర్ల కొట్లాట పోలీస్ స్టేషన్ కు చేరింది. నగరంలోని షేక్పేట్లో స్టేట్ లెవెల్ బాక్సింగ్ పోటీలు జరుగుతున్నాయ
బ్రిటన్ ప్రజాస్వామ్య వ్యవస్థలో భారీ సంస్కరణలకు సిద్ధమవుతోంది. బ్రిటీష్ ప్రభుత్వం వచ్చే సార్వత్రిక ఎన్నికల లోగా ఓటింగ్ వయస్సును 16 సంవత్సరాలకు తగ్గించాలని ఆలోచిస్తోంది. బ్రిటీష్ ప్రధా
యువకుడిపై మూకుమ్మడిగా దాడిచేసి విచక్షణారహితంగా కత్తులతో పొడిచి హత్య చేసిన ఘటన వెల్గటూర్ మండల కేంద్రంలో చోటు చేసుకుంది. గురువారం వెల్గటూర్ మండల కేంద్రం లోని పెద్దవాగు బ్రిడ్జి వద్ద నడ
పంట పొలాలకు సాగు నీరందించకుంటే మధ్యమానేరు జలాశయాన్ని ముట్టడిస్తామని మాజీ జడ్పీ వైస్ చైర్మన్ సిద్దం వేణు హెచ్చరించారు. బుధవారం మండలంలోని పొత్తూరు బ్రిడ్జిపై వల్లంపట్ల, ఓగులాపూర్, నర్స
తూర్పు ఇరాక్లో కొత్తగా తెరిచిన షాపింగ్ సెంటర్లో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుందని, పిల్లలు సహా 60కిపైగా జనులు ప్రాణాలు కోల్పోయారని ఇరాఖీ అధికారులు గురువారం తెలిపారు. మంటల్లో చిక్కుకు
కొల్లం జిల్లాలోని పాఠశాలలో ఓ 13 ఏళ్ల పిల్లాడు గరువారం విద్యుదాఘాతానికి గురై మరణించాడు. దీనిపై వివిధ రాజకీయ పార్టీలు పెద్ద ఎత్తున ఆగ్రహాన్ని, నిరసనను తెలిపాయి. బాధితుడిని ఇక్కడి థేవలక్క
పాట్నా: ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఓ వ్యక్తిని కొందరు దుండగులు కాల్చి చంపారు. ఈ ఘటన బీహార్ రాజధాని పాట్నాలో చోటుచేసుకుంది. మృతి చెందిన వ్యక్తిని బక్సర్ జిల్లా నివాసి చందన్ గా పోలీస
దేశంలోనే మోడీ రాష్ట్రం ప్రధాన నగరం అహ్మదాబాద్ అత్యుత్తమ స్వచ్ఛ నగరంగా నిలిచింది. స్వచ్ఛతకు కొలమానాల నూతన ర్యాంకింగ్ విధానం స్వచ్ఛ భారత్ సర్వేక్షణ్ (ఎస్సిబి) పరిధిలో సూపర్ స్వచ్ఛ్ లీగ
బీహార్లో రాజధాని పాట్నాలో పట్టపగలే అక్కడి పరాస్ ఆసుపత్రిలో దారుణం జరిగింది. క్రైమ్ సినిమాలో మాదిరిగా నలుగురు సాయుధులు అడ్డూ అదుపు లేకుండా సాదాసీదాగా వచ్చి ఐసియూ తలుపులు తెరుచుకుని వ
గత 36గంటలుగా కశ్మీర్ లోయలో భారీ వర్షాలు కురుస్తున్న కారణంగా అమరనాథ్ యాత్రను గురువారం నిలిపివేసినటు అధికారులు తెలిపారు. జమ్మూ, కశ్మీర్లోని కొన్ని ప్రాంతాల్లో మరింతగా భారీ వర్షాలు కురు
తిరుపతి జిల్లా పాకాల మండలం లో దారుణం చోటు చేసుకుంది. మతిస్థిమితం లేదో… లేక కుటుంబ కలహాలే కారణమా.. అంతు చిక్కడం లేదు కానీ… జీవితాంతం తోడుగా ఉంటానని ప్రమాణం చేసిన భర్త తన భార్యను, బంగారు భవ
ఉత్తర ప్రదేశ్కు చెందిన బాలకార్మికులను రైల్వే పోలీసులు రక్షించారు. ముస్కాన్ ఆపరేషన్లో భాగంగా గురువారం కాచిగూడ రైల్వే స్టేషన్లో 8 మంది బాలలను చేరదీసి వారిని ఆశ్రిత స్వచ్ఛంద సంస్థకు