విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్ సిపి అధ్యక్షుడు వైఎస్. జగన్ గురువారం పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తన నామినేషన్ ఫైల్ చేశారు. ఈ సందర్భంగా జగన్ మోహన్ రెడ్డి మాట్లాడుత
హైదరాబాద్: ఐపిఎల్లో భాగంగా ఉప్పల్ వేదికంగా గురవారం రాత్రి 7.30 గంటలకు బెంగళూరు రాయల్ చాలెంజర్స్- హైదరాబాద్ సన్ రైజర్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. దీంతో ఉప్పల్ మార్గంలో ప్రయాణించే మెట్రో రైళ్
హైదరాబాద్: ఒకప్పుడు మలయాళం సినిమాలంటే అంతగా ఎవరూ చూసేవాళ్లు కాదు, పట్టించుకునే వాళ్లు కాదు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. తక్కువ బడ్జెట్ తో నిర్మించిన సినిమాలు బాక్సాఫీసు వద్ద దుమ్ము ద
హైదరాబాద్: రూ.400 ఉన్న సిలిండర్ను రూ.1200లకు పెంచారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. రూ.60 ఉన్న పెట్రోల్ ఇప్పుడు రూ.110లకు పెరిగిందని, ఆ రోజు రూ.80 ఉన్న మంచినూనె ఈ రోజు రూ.180 అయిందని దుయ్యబట్టా
కన్నౌజ్: లోక్సభ ఎన్నికల్లో సమాజ్వాదీ పార్టీ వ్యూహం మార్చినట్టే కనిపిస్తోంది. గత సంప్రదాయానికి భిన్నంగా ఆ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ ఈసారి లోక్సభ ఎన్నికల బరిలోకి దిగారు. కన్నౌజ్ లోక్
మేడ్చల్: మహిళపై దారుణంగా అత్యాచారం చేసి హత్య చేసిన సంఘటనలో ఇద్దరు నిందితులను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు కూకట్పల్లి డివిజన్ ఏసిపి ఏ శ్రీనివాసరావు మీడియా సమావేశం లో తెలిపారు. వ
ముంబయి: సినిమా రంగంలో వారసులు కొందరు సక్సెస్ అవుతారు, మరికొందరు విఫలమవుతారు. సక్సెస్ అయితే తండ్రి తగ్గ వారసుడు అని మెచ్చుకొంటారు, లేకపోతే మీడియా, అభిమానులు విమర్శలు గుప్పిస్తారు. తాజాగ
అందాల తార రాశిఖన్నా ప్రస్తుతం బాలీవుడ్, కోలీవుడ్ సినిమాలతో బిజీగా ఉంది. కొంతకాలం క్రితం టాలీవుడ్ యంగ్ హీరోల సినిమాల్లో వరుసగా నటించిన ఈ భామ హిందీ, తమిళ్ సినిమాలపై దృష్టి పెట్టింది. ఇక హి
హైదారాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రధాన సలహాదారు వేంనరేందర్ రెడ్డిని మంత్రి పొన్నం ప్రభాకర్, కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఎమ్మెల్యేలు ఆది శ్రీనివాస్, కవ్వంపల్లి సత్యనారాయణ,
హైదరాబాద్: 6 నుండి 16 సంవత్సరాల వయస్సు గల పిల్లలకు క్రీడా,నైపుణ్యాన్ని పెంపొందించేందు 25 -4-2024 నుండి 31-5-2024వరకు 37 రోజుల పాటు నిర్వహించే సమ్మర్ కోచింగ్ కార్యక్రమాన్ని జి హెచ్ ఎం సి కూకట్ పల్లి హౌస
వర్సటైల్ యాక్టర్ వరలక్ష్మీ శరత్ కుమార్ ప్రధాన పాత్రలో నటించిన ‘శబరి’ మే 3న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ చిత్రాన్ని మహర్షి కూండ్ల సమర్పణలో మహా మూవీస్ పతాకంపై మహేంద్రనాథ్ కూండ్ల నిర్మి
హైదరాబాద్: సంగారెడ్డి జిల్లాలో ముత్తంగి ఔటర్ రింగ్ రోడ్డు వద్ద జాతీయ రహదారిపై గురువారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. లారీని ఢీకొట్టడంతో కారులో మంటలు చెలరేగాయి. దీంతో కారులో ఉన్న వ్యక్త
నేడు ఉప్పల్లో బెంగళూరుతో పోరు మన తెలంగాణ/ హైదరాబాద్: వరుస విజయాలతో జోరుమీదున్న సన్రైజర్స్ హైదరాబాద్ గురువారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగే మ్యాచ్కు సమరోత్సాహంతో సిద్ధమైంది. ఉప
వర్ధన్నపేట: వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండల కేంద్ర సమీపంలో బుధవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆకేరు వాగు వంతెన వద్ద వరంగల్-ఖమ్మం జాతీయ రహదారిపై బైక్ను ప్రైవేటు బస్సు ఢీకొట్టడంత
కోదాడ: సూర్యాపేట జిల్లా కోదాడ మండలంలో గురువారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. శ్రీరంగాపురం గ్రామం శివారులో జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టడంతో ఆరుగురు మృతి చెందారు.
అసెంబ్లీకి రాకుండా టివి ఛానల్లో కూర్చొని మాట్లాడటం సిగ్గు చేటు వచ్చే పంద్రాగస్టున రుణమాఫీతో రైతులకు ఆర్థిక స్వాతంత్య్రం తెస్తాం హరీశ్ … రాజీనామా లేఖ జేబులో పెట్టుకుని తిరుగు మోడీ, క
మనతెలంగాణ /హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ పెండింగ్ స్థానాలపై అభ్యర్థులను ప్రకటించింది. కరీంనగర్ నుంచి వెలిచాల రాజేందర్, ఖమ్మం నుంచి రామసహాయం రఘురాంరెడ్డి, హైదరాబాద్ నుంచి వలిఉల్లా సమీర్
మన తెలంగాణ /మిర్యాలగూడ : రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రైతుబంధు ‘బంద్’ చేసిందని, బోనస్ బోగస్ అయ్యిందని, కరెంట్ మాయమైందని బిఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కె
మన తెలంగాణ/హైదరాబాద్ : యాదాద్రి పవర్ ప్లాంట్కి లైన్ క్లియర్ అయ్యింది. యాదాద్రి విద్యుత్ ఉత్పత్తి కేంద్రానికి కేంద్ర అటవీ పర్యావరణ శాఖ అనుమతి ఇచ్చింది. గత కొంత కాలం నుండి సిద్ధంగా ఉండి అ
మన తెలంగాణ/హైదరాబాద్: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో బిఆర్ఎస్ ఎంఎల్సి కల్వకుంట్ల కవిత బెయిల్ పిటిషన్పై బుధవారం ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో విచారణ జరిగింది. ఇడి, సిబిఐ కేసుల్లో కవిత దా
హైదరాబాద్: రాష్ట్రంలో పదవ తరగతి ఫలితాల ప్రకటన తేదీ ఖరారయ్యింది. ఈ నెల 30వ తేదీన ప్రకటించనునన్నట్లు విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం వెల్లడించారు. మార్చి 18 నుంచి ఏప్రిల్ 2 వరకు ప
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోపై ప్రధాని నరేంద్ర మోడీ చేస్తున్న ఆరోపణలకు కాంగ్రెస్ అగ్రనేత రాహు ల్ గాంధీ బుధవారం ఘాటుగా జ వాబిచ్చారు. ఇది రాజకీయ సమస్య కాదని, దేశ జనాభా
ప్రాణాలతో ఉన్నవారిని, మృతులను వదలవద్దు పిట్రోడా వ్యాఖ్యలపై కాంగ్రెస్ను తూర్పారబట్టిన ప్రధాని మోడీ వారసత్వ పన్ను పంపిణీపై వ్యాఖ్యానించిన పిట్రోడా న్యూఢిల్లీ : ‘వోటు బ్యాంక్ వ్యామోహ
ఫస్టియర్లో 60.01 శాతం, సెకండియర్లో 64.19 శాతం ఉత్తీర్ణత మే 24 నుంచి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఇంటర్ ఫలితాలు విడుదల చేసిన విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట
మన తెలంగాణ /సంగారెడ్డి బ్యూరో: ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిది తొండి రాజకీయమని, ఆయన చేసిన సవాల్ను తాను స్వీకరిస్తున్నానని సిద్దిపేట ఎంఎల్ఎ హరీష్ రావు స్పష్టం చేశారు. సంగారెడ్డిలో బుధవా
దేశంలో ఆహార నాణ్యత నియంత్రణ వ్యవస్థల డొల్లతనం మరోసారి బయటపడింది. గల్లీల్లో కుటీర పరిశ్రమల్లా విస్తరించిన ఆహార కల్తీనే మనుషుల ప్రాణాలను కబళిస్తుంటే అంతకు మించి తాజాగా బ్రాండెడ్ ఆహారో
ఒక ప్రధానమంత్రి ఇంత దారుణంగా, ఇంత హీనంగా మాట్లాడగలరని ఊహించడం కూడా కష్టంగా ఉంది. ఆయన, భారత దేశం మొత్తం ప్రపంచ ప్రజాస్వామ్యాలకే మాతృక అని చాటి చెప్పారు. ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్
నోటా ఎన్నికలలో సాధారణ ప్రజల రాజకీయ భాగస్వామ్యాన్ని పెంచుతుంది. ఈ ఆప్షన్తో ఓటరు తన అయిష్టాన్ని వ్యక్తం చేయడానికి ఆస్కారం ఉంది. తద్వారా తాము నిలబెట్టిన అభ్యర్థులను ప్రజలు అంగీకరించరని
ప్రతి సంవత్సరం మే 1ని మేడేగా ప్రపంచ వ్యాప్తంగా తమ హక్కుల సాధన కోసం పోరాడుతామని కార్మికులు ప్రదర్శనలు, సభలు జరుపుతూ ఐక్యతను చాటుతారు. పాలకులు, పెట్టుబడిదారుల కార్మిక వ్యతిరేక విధానాలను
మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో నామినేషన్ దాఖలు గడువు గురువారంతో ముగియనున్నది. ఈ నెల 18వ తేదీన నామినేషన్ దాఖలు ప్రక్రియ ప్రారంభం కాగా, బుధవారం నాటికి 17 లోక్సభ స్థానాలకు మొత్తం 478 మంది అభ
హైదరాబాద్ : ప్రధాని నరేంద్ర మోడీ రోజుకో కొత్త మాట మాట్లాడుతున్నారని, దేశాన్ని ముక్కలు చేయాలని చూస్తునాడని సీనియర్ కాంగ్రెస్ నేత వి.హనుమంతరావు అన్నారు. బుధవారం గాంధీభవన్లో ఏర్పాటు చేస
ఎన్నికల ర్యాలీలో మల్లికార్జున్ ఖర్గే భావోద్వేగ ప్రసంగం బెంగళూరు : “మీకోసం పనిచేయలేదని మీరు భావిస్తే కనీసం నా అంత్యక్రియలకైనా రండి” అని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే
ఇంఫాల్ : మణిపూర్ లోని ఇంఫాల్, నాగాలాండ్ లోని దిమాపూర్లను కలిపే వంతెన బుధవారం తెల్లవారు జామున మందుగుండు పదార్ధాల పేలుడులో దెబ్బతింది. వంతెన మధ్య మూడు గుంతలు పడగా, రెండు చివర్లలో పగుళ్లు
దంతెవాడ: ఛత్తీస్గఢ్లోని దంతెవాడలో బుధవారం 18 మంది నక్సలైట్లు లొంగిపోయారు. లొంగిపోయిన నక్సల్స్లో ఒక మిలిషియా ప్లాటూన్ సెక్షన్ కమాండ్, ముగ్గురు మహిళలు ఉన్నట్లు దంతెవాడ ఎస్పి గౌరవ్ రా
హైదరాబాద్ : కరెంటు లేదు.. ప్రభుత్వం ధాన్యం కొనడం లేదు.. మా బతుకులు ఆగమైనయ్ అంటూ రైతులు బిఆర్ఎస్ అధినేత కె. చంద్రశేఖరరావుతో ఆవేదన వ్యక్తం చేశారు. బస్సు యాత్రలో భాగంగా మిర్యాలగూడకు వెళ్తున
హైదరాబాద్: పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో నగరంలో నిర్వహించిన తనిఖీల్లో ఇప్పటివరకు రూ.16.15 కోట్ల నగదును సీజ్ చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, జిహెచ్ఎంసి కమిషనర్ రోనాల్డ్ రాస్ తెలిపారు. న
బారామతిలో వదినా, మరదళ్ల మధ్య పోటీ ముంబై : లోక్సభ ఎన్నికల సమయంలో మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. రూ. 25 వేల కోట్ల విలువైన కో ఆపరేటివ్ బ్యాంక్ కుంభకోణం కేసులో రాష్ట్ర ఉప
న్యూఢిల్లీ : మద్యం పాలసీ కేసులో అరెస్టై తీహార్ జైలులో ఉన్న ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ను ఆ పార్టీ ఢిల్లీ మంత్రి సౌరభ్ భరద్వాజ్ బుధవారం కలుసుకున్నారు. అనంతరం భరద్వాజ్ మీడియాతో మాట్ల
మిర్యాలగూడ :భారత రాష్ట్ర సమితి అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు బస్సు యాత్ర కొనసాగుతోంది. మిర్యాలగూడ రోడ్ షోలో కెసిఆర్ బుధవారం సాయంత్రం పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ సిఎం కెసిఆర్ మాట
హైదరాబాద్ : దేశానికి టెక్నాలజీని అందించిన గొప్ప నేత రాజీవ్ గాంధీ అని టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు. బుధవారం ఆయన గాంధీభవన్లో విలేకరులతో మాట్లాడుతూ 70 ఏళ్లలో ఏం చేశా
హైదరాబాద్: కెసిఆర్ను నమ్మితే నట్టేటముంచుడు ఖాయమని….బిడ్డకోసం సికింద్రాబాద్ సీటును తాకట్టుపెట్టి పద్మారావు పరువుతీసేందుకే పోటీకి దింపాడని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్రెడ్డి అన్నారు
ప్రియాంక గాంధీ విమర్శ వయనాడ్(కేరళ): బిజెపి పాలనలో నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని, ఎన్నికల ప్రచారంలో సైతం ప్రజల దృష్టిని వాస్తవ సమస్యల నుంచి మళ్లించడానికి ప్రధాని నరేం
పంటలకు మద్దతుధర, నదుల అనుసంధానం కోసం డిమాండ్ ప్రభుత్వం వినకుంటే వారణాసిలో ప్రధాని మోడీపై పోటీ చేస్తామని హెచ్చరిక న్యూఢిల్లీ : పంటలకు మద్దతు ధర కోరుతూ తమిళనాడుకు చెందిన రైతులు బుధవారం ఢ
న్యూఢిల్లీ : బీజేపీకి కంచుకోటగా భావిస్తున్న బీహార్ లోని పాట్నా సాహిబ్ పార్లమెంట్ స్థానం నుంచి మాజీ స్పీకర్ మీరాకుమార్ తనయుడు అన్సూల్ అవిజిత్ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీకి దిగారు. కేంద్
మోడీ ‘మంగళసూత్ర’ వ్యాఖ్యలపై ఖర్గే న్యూఢిల్లీ: దేశ సంపదను, ఆడవాళ్ల నగలను కాంగ్రెస్ దోచుకుని ఎక్కువమంది పిల్లలున్న వారికి పంచిపెడుతుందంటూ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యలను కా
పాశ్చాత్య మీడియాకు జై శంకర్ కౌంటర్ న్యూఢిల్లీ : భారత ఎన్నికల ప్రక్రియపై పాశ్చాత్య మీడియా కథనాలను విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ ఖండించారు. రాజకీయ నేతల్లాగా భావిస్తూ వారు ఈ కామెంట్లు చేస్
కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ హామీ న్యూఢిల్లీ: రానున్న ఐదేళ్లలో రైల్వే ప్రయాణికులందరికీ కన్ఫర్డ్ టికెట్ లభిస్తుందని రైల్వే, ఐటి శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. ఇది ప్రధాని నరేంద్
కులగణన అంటే మోడీ భయపడుతున్నారు ఓబిసినని చెప్పుకుని ఇప్పుడు కులమే లేదంటున్నారు కాంగ్రెస్ మేనిఫెస్టో విప్లవాత్మకం సంపన్నులతో సమానంగా బడుగులకూ సాయం అధికారంలోకి వచ్చాక కులగణనకే తొలి ప్
న్యూఢిల్లీ: మనీ లాండరింగ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఇడి) తనను అరెస్టు చేయడాన్ని సవాలు చేస్తూ దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు తీర్పును వెలువరించడం లేదని పేర్కొంటూ జార్ఖండ్ మ
వరంగల్ జిల్లాలో సిఎం జన జాతర సభకు సర్వం సిద్ధం అయింది. హనుమకొండ జిల్లా మడికొండలో జనజాతర బహిరంగ సభ నిర్వహించనున్నారు. కాంగ్రెస్ లోక్ సభ అభ్యర్థి కడియం కావ్య గెలుపు కోరుతూ సభ ఏర్పాటు చేశా
హైదరాబాద్: డీజిల్ అక్రమ రవాణా చేస్తున్న ముఠా గుట్టు రట్టు అయింది. కర్నాటక నుంచి డీజిల్ తరలిస్తున్న ఏడుగురు ట్యాంకర్ డ్రైవర్లను బుధవారం అరెస్ట్ చేశారు. సైబరాబాద్ ఎస్ వోటీ పోలీసులు నింది
లోక్సభ ఎన్నికల ప్రధాన ప్రచారానికి బీఆర్ఎస్ సిద్ధమైంది. తెలంగాణ భవన్ నుండి పోరుబాటకు బయలుదేరారు బిఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు. తెలంగాణ తల్లికి పూలమాల వే
నల్గొండ జిల్లా పెద్దఅడిశర్లపల్లి మండలం గణపురం స్టేజీ వద్ద బుధవారం ప్రమాదం సంభవించింది. వేగంగా దూసుకొచ్చిన కారు మెట్రో వాటర్ బోర్డు దిమ్మెను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్క
హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విసిరిన సవాల్ ను మాజీ మంత్రి, బిఆర్ఎస్ ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావు స్వీకరించారు. ప్రమాణం చేసేందుకు రావాలని సిఎం రేవంత్ కి హరీశ్ సవాల్ విసిరారు. ఎల్
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. గన్ మిస్ ఫైర్ కావడంతో సిఆర్పిఎఫ్ డిఎస్పి శేషగిరిరావు ఛాతీలోకి బుల్లెట్ దూసుకెళ్లింది. తీవ్రంగా గాయపడిన ఆయనను హుటాహుటిన ఆసుపత్రిక
మల్కాజ్ గిరి: గత ఎన్నికల్లో మల్కాజ్ గిరిలో రేవంత్ రెడ్డి స్వల్ప మెజార్టీ తో గెలిచారని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ తెలిపారు. సిఎం రేవంత్ రెడ్డికి మల్కాజ్ గిరి ఎంతో ఇచ్చిందని,
ఖమ్మం: ఖమ్మం బిఆర్ఎస్ ఎంపి అభ్యర్థిగా నామా నాగేశ్వరరావు నామినేషన్ దాఖలు చేశారు.రిటర్నింగ్ అధికారి గౌతమ్ కు నామినేషన్ పత్రాలు అందించారు.మూడు సెట్ల నామినేషన్ పత్రాలను నామా నాగేశ్వరరావు
సంగారెడ్డి: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సవాల్ ను తాను స్వీకరిస్తున్నాననని బిఆర్ఎస్ ఎంఎల్ఎ హరీష్ రావు రీకౌంటర్ ఇచ్చారు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిది తొండి రాజకీయం అని,ఆగస్టు 15 లోపు ఏకకాలంల
హైదరాబాద్: సికింద్రాబాద్లో దానం నాగేందర్ గెలిస్తే కేంద్రంలో మంచి పోజిషన్లో ఉంటారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. సికింద్రాబాలో దానం నాగేందర్ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశార
కరీంనగర్: ఈత సరదా తండ్రీకొడుకుల ప్రాణం తీసిన సంఘటన కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం వచ్చునూరు గ్రామ సమీపంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. గుండ్లపల్లి గ్రామానికి చెందిన చ
హైదరాబాద్: బిఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు చెప్పినట్లుగా పార్లమెంట్ ఎన్నికలలో ఆ పార్టీకి 8 నుంచి 12 సీట్లు గెలిస్తే తన మంత్రి పదవికి రాజీనామా చేస్తానని మంత్రి కోమటి
హైదరాబాద్: ఐపిఎల్ లో రోజు రోజుకు రికార్డులు బద్దలవుతున్నాయి. ప్రతీ మ్యాచ్లో దాదాపుగా 200 పైగానే పరుగులు జట్లు పరుగులు చేస్తున్నాయి. 220 పరుగులు పైగా చేస్తేనే గెలిచి అవకాశాలు కనిపిస్తున్న
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నెల్లూరు జిల్లా కావలి ముసునూరు టోల్ ప్లాజా సమీపంలో బుధవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. లారీనీ ఓవర్ టేక్ చేయిబోయి ముందు వెళ్తున్న మరో లారీని కారు ఢీకొ
హైదరాబాద్: బిఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు 12 సంవత్సరాల తరువాత ఓ ప్రముఖ ఛానల్ ఇంటర్య్వూలో పాల్గొన్నారు. తెలంగాణ ప్రజలు ఆయన డిబేట్ను వీక్షించారు. డిబేట్లో కెసిఆర్ తన
హైదరాబాద్: సింగర్లు హేమచంద్ర, శ్రావణి భార్గవి పాటలు పాడి మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్నారు. ఇద్దరు సినిమా పాటలు పాడుతూ ప్రేమలో పడి వివాహం చేసుకున్నారు. గత కొన్ని రోజులు ఇద్దరు విడిగా
అనుకున్నంతా అయ్యింది. గాజా నగరాన్ని సర్వనాశనం చేసిన ఇజ్రాయెల్ సేనలు రఫా నగరంపై ధ్వంస రచన ప్రారంభించాయి. అమాయకుల ప్రాణాలు హరిస్తూ, ఆసుపత్రులను కూలుస్తూ, భవంతులను నేలమట్టం చేస్తూ పైశాచి
తిరుపతి: తిరుపతి శ్రీ కోదండరామస్వామి తెప్పోత్సవాలు మంగళవారం ఘనంగా ముగిశాయి. ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి తోమాల సేవ, సహస్రనామార్చన నిర్వహించారు. అనంతరం శ్రీ సీతాలక్ష్మణ సమ
నేడు గుజరాత్తో ఢీ న్యూఢిల్లీ: ఐపిఎల్లో భాగంగా బుధవారం గుజరాత్ టైటాన్స్తో జరిగే పోరు ఢిల్లీ క్యాపిటల్స్కు చాలా కీలకంగా మారింది. సన్రైజర్స్ హైదరాబాద్తో జరిగిన మ్యాచ్లో ఘోర పరాజయ
విధ్వంసక బ్యాటింగ్తో పెను ప్రకంపనలు తెలంగాణ/హైదరాబాద్: ఐపిఎల్ సీజన్17లో సన్రైజర్స్ హైదరాబాద్ వరుస విజయాలతో పెను ప్రకంపనలు సృష్టిస్తున్న విషయం తెలిసిందే. కిందటి సీజన్లో 120 పరుగుల స్వ
హైదరాబాద్: భాగ్యనగరంలోని జియాగూడలో ప్రఖ్యాత రంగనాథస్వామి దేవస్థానం ప్రధాన అర్చకుడు శృంగారం రాజగోపాలచార్యులు(55) కన్నుమూశారు. సోమవారం రాత్రి రాజగోపాల చార్యులు గుండెపోటుతో తుదిశ్వాస వి
మన తెలంగాణ/ నారాయణపేట ప్రతినిధి : ‘రాష్ట్ర రై తాంగానికి మాట ఇస్తున్నాను.. గిరిజనుల ఆరాధ్య దైవమైన సేవాలాల్ సాక్షి గా పంద్రాగస్టులోగా రూ.2 లక్షల రుణమాఫీ చేసి తీరుతాం’ అని రాష్ట్ర ముఖ్యమంత్
మన తెలంగాణ/హైదరాబాద్ : రాజకీయ నాయకులు స్ట్రాటజిస్టులే తప్ప.. డిజైన్ చేసేవాళ్లం కాదని బిఆర్ఎస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్రావు వ్యాఖ్యానించారు. కాళేశ్వరం తాను డిజైన
మనతెలంగాణ/ఖమ్మం బ్యూరో :జాతీయ స్థాయిలో హాట్ టాపిక్గా మారిన కాంగ్రెస్ ఖమ్మం పార్లమెంట్ అభ్యర్థ్ధి ఎంపిక ఇంకా కొలిక్కి రాకముందే రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వియ్యంక
మన తెలంగాణ/ముత్తారం: పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లిజిల్లాలను క లుపుతూ ఓడేడు గ్రామ సమీపంలోని మానేరు వాగుపై నిర్మిస్తున్న వంతెన సోమవారం అర్ధరాత్రి కూలిపోయింది. వి వరాల్లోకి వెళ్తే.. పెద్
మన తెలంగాణ/నల్గొండ బ్యూరో:పార్లమెంట్ ఎన్నికలలో ప్రజలను మాయ చేసేందుకు యత్నిస్తూ మాజీ సిఎం కెసిఆర్ బస్సు యాత్ర చే స్తానంటుండని, బస్సు యాత్ర కాదు కదా.. మోకాళ్ళ యాత్ర చే సినా భువనగిరి, నల్గొ
ఇంటర్మీయట్ పరీక్షల ఫలితాలను బుధవారం (ఏప్రిల్ 24) ఉదయం 11గంటలకు విడుదల చేయనున్నట్లు ఇంటర్ బోర్డు వెల్లడించింది. విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం, ఇంటర్ బోర్డు కార్యదర్శి శృతి ఓజా
మన తెలంగాణ/హైదరాబాద్ : ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు లో బిఆర్ఎస్ ఎంఎల్సి కల్వకుంట్ల కవిత, ఢిల్లీ సిఎం కేజ్రీవాల్ జ్యుడిషియల్ కస్టడీని ఢిల్లీలోని రౌస్ అవె న్యూ కోర్టు మరో 14 రోజులు పొడిగించ
ఉత్తర ఫ్రాన్స్ నుంచి బ్రిటన్కు వెళ్లడానికి అక్రమంగా ఇంగ్లీష్ ఛానల్ దాటుతుండగా ఐదుగురు మృతిచెందారని ఫెంచి మీడియా వెల్లడించింది. ఉత్తర ఫ్రాన్ లోని విమిరియాక్స్ బీచ్ వద్ద మంగళవారం ఈ మృ
12 ఏళ్ల లోపు చిన్నారులకు అదే పిఎన్ఆర్ నంబర్పై ప్రయాణిస్తున్న వారి తల్లిదండ్రులు లేదా సంరక్షకుల్లో ఒకరి పక్కన సీటు తప్పనిసరిగా కేటాయించాలని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ( డిజ
పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గానికి కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ఇచ్చిన నిధులపై మెదక్ లోక్ సభ బిజెపి అభ్యర్థి రఘునందన్రావు ఓ పుస్తకం విడుదల చేశారు. రాష్ట్ర బ
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి రాష్ట్రవ్యాప్తంగా సోషల్ మీడియాలో సెలబ్రిటీగా మారిపోయిన బర్రెలక్క మళ్లీ ఇప్పుడు లోక్సభ ఎన్నికల బరిలో పోటీ చేస్తున్నారు. మంగళ
తైవాన్ లోని పలు ప్రాంతాల్లో సోమవారం రాత్రి నుంచి మంగళవారం తెల్లవారు జాము వరకు పదుల సంఖ్యలో భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. వీటిలో ఒకటి అత్యధికంగా రిక్డర్ స్కేలుపై 6.3తీవ్రతగా హుయాలియన్
ఎన్నికల తనిఖీల్లో భాగంగా పోలీసులు చేపట్టిన తనిఖీల్లో భారీగా నగదును మంగళవారం సీజ్ చేశారు. హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని అఫ్జల్గంజ్ పిఎస్, బేగంబజార్లో రూ.50లక్షలు, రాచకొండ పోలీస
విడోను వివాహం చేసుకుని అమెరికా తీసుకుని వెళ్తానని చెప్పి డబ్బులు తీసుకుని మోసం చేసిన నిందితుడిని సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల కథనం ప్రకారం….ఎపిలోని చిత్తూరు
ఉక్రెయిన్లోని రెండవ అతి పెద్ద నగరమైన ఖర్వీవ్ను పూర్తిగా నేలమట్టం చేయాలని విశ్వ ప్రయత్నాలు చేస్తున్న రష్యా నగరంలోని టివి టవర్పై క్షిపణి దాడి చేసి ధ్వంసం చేసింది. తమ భీకర దాడి నగరమంత
భారత్ వచ్చే సంవత్సరానికల్లా రష్యా నుంచి తక్కిన రెండు దళాల ఎస్ 400 ట్రయంఫ్ క్షిపణి వ్యవస్థలను అందుకోనున్నదని అధికార వర్గాలు మంగళవారం తెలియజేశాయి. అవి భూతలం నుంచి గగనతలానికి ప్రయోగించే క
తన అవినీతిని కప్పిపుచ్చుకునేందుకు కాంగ్రెస్ పార్టీ హింసను రెచ్చగొట్టిందని ప్రధాని నరేంద్ర మోడీ ఆరోపించారు. ఛత్తీస్గఢ్ నుంచి నక్సలిజాన్ని రూపుమాపుతానని ఆయన వాగ్దానం చేశారు. ఛత్తీస్
ఓ కేసు దర్యాప్తు సరిగా చేయలేదని సూరారం పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న ఎస్సైని సస్పెండ్ చేస్తూ సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అవినాష్ మహంతి ఆదేశాలు జారీ చేశారు. సూరారం పోలీస్ స్టేషన్లో ఎస్
రాష్ట్ర మాజీ గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ మరోసారి రాష్ట్రానికి రానున్నారు. గతంలో ఇక్కడ గవర్నర్గా పనిచేసిన ఆమె ప్రస్తుతం బిజెపి స్టార్ క్యాంపెయినర్గా తమ అభ్యర్థుల ఎన్నికల ప్రచారంలో
ఎన్నికల వేళ టి -కాంగ్రెస్లో విషాదం నెలకొంది. ఆ పార్టీకి చెందిన సీనియర్ నేత, తెలంగాణ ఉద్యమకారుడు టి. నాగయ్య కన్నుమూశారు. సోమవారం అర్థరాత్రి బెల్లంపల్లిలో గుండెపోటుతో ఆయన తుదిశ్వాస విడి