మనతెలంగాణ/హైదరాబాద్:తనకు తెలియకుండానే ఐఏఎస్లను బదిలీ చేయడంపై సీనియర్ ఐఏఎస్లపై సిఎం రేవంత్రె డ్డి ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా తెలిసింది. ప్రస్తుతం ఇద్దరు ఐ ఏఎస్లు తమ బదిలీ గురించి
మన తెలంగాణ/హైదరాబాద్ : బీసీలకు సంబంధించిన 42 శాతం రిజర్వేషన్ బిల్లు ఆమోదం కోసం తొమ్మిదవ షెడ్యూ ల్లో సవరణ జరగాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ఈ అంశంపై పార్లమెంటు సమావేశా
మనతెలంగాణ/హైదరాబాద్: రేవంత్ రెడ్డి ఒక ముఖ్యమంత్రిలా కాకుండా రియల్ ఎస్టేట్ ఏజెంట్లా వ్యవహరిస్తున్నారని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రేవం త్ రె
మనతెలంగాణ/హైదరాబాద్:ఇండస్ట్రీయల్ పాలసీపై కొంతమంది అసత్య ప్రచారం చేస్తున్నారని ఇరిగేషన్, సివిల్ సప్లయ్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. భాగ్యనగరాన్ని పొ ల్యూషన్ ఫ్రీ
మన తెలంగాణ/హైదరాబాద్: డ్రగ్స్ రహిత తెలంగాణ లక్షంగా పని చేస్తున్న టీం భారీ సక్సెస్ సాధించిం ది. నైజీరియన్ డ్రగ్స్ ముఠా గుట్టును ఢిల్లీ క్రైమ్ బ్రాం చ్ ఆఫీసర్స్తో సహకారంతో రట్టు చేసింది.
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో తొలి విడత పంచాయతీ ఎన్నికలకు నామినేషన్ల స్వీకరణ గురువారం ప్రారంభమయ్యాయి, తొలిరోజు సర్పంచ్ స్థానాలకు 3,242, 1,821 వార్డు స్థానాలకు నామినేషన్లు దాఖలయ్యాయి. మొదట
బీసీ రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ పార్టీ తన ధ్వంద్వ నీతిని అమలు చేస్తూ తడిగుడ్డతో బీసీల గొంతుకోసిందని రాజ్యసభ సభ్యుడు, బిజెపి ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డా.కె.లక్ష్మణ్ ఆగ్రహం వ్
‘హైదరాబాద్ బుక్ ఫెయిర్’ లోగోను ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆవిష్కరించారు. వచ్చే నెల 19వ తేదీ నుంచి 29వ తేదీ వరకు జరిగే 38వ హైదరాబాద్ బుక్ ఫేర్ లోగోని పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి
మహబూబాబాద్ జిల్లా మహబూబ్ పట్నం పంచాయతీ ఎన్నికలపై హైకోర్టు స్టే విధించింది. ఆరుగురు ఓటర్లు ఉన్న ఎస్టిలకు ఒక సర్పంచ్, మూడు వార్డు స్థానాలు ఎలా రిజర్వ్ చేశారంటూ హైకోర్టు ధర్మాసనం ప్రభుత్
నగరంలోని అమీర్పేట్లోని ఓ ఇంటి బాల్కనీలో గురువారం వాషింగ్ మిషన్ పేలింది. భారీ శబ్దంతో పేలడంతో వాషింగ్ మిషన్ తునాతునకలైపోయింది. ఈ పేలుడు సమయంలో బాల్కానీలో ఎవరూ లేకపోవడంతో భారీ ప్రాణ న
లాహోర్ : మాజీ ప్రధాని ఇమ్రాన్ఖాన్ ఆరోగ్య పరిస్థితిపై అధికారిక స్పందన వెలువడింది. ఆయన ఖైదీగా ఉంటున్న అడియాలా జైలు అధికారుల నుంచి గురువారం ఓ ప్రకటన వెలువరించారు. జైలులో ఆయన ఆరోగ్యం బాగా
అహంకారం, బలుపుతో మాట్లాడితే పెద్ద నాయకులు కాలేరని, దాన్ని ప్రజలు హర్షించరని మాజీ ఉపముఖ్యమంత్రి, స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. గురువారం స్టేషన్ ఘన్పూర్లోని కాంగ్
వరుసగా మూడు ఘన విజయాలతో ప్రేక్షకుల హృదయాలలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న స్టార్ ఎంటర్టైనర్ నవీన్ పొలిశెట్టి, 2026 సంక్రాంతికి తన తదుపరి చిత్రం ’అనగనగా ఒక రాజు’తో అలరించనున్నారు.
గ్రూప్ -2 పరీక్షల 2019 ర్యాంకర్లకు రాష్ట్ర హైకోర్టులో ఊరట లభించింది. గ్రూప్ 2 ర్యాంకర్లకు సంబంధించి హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును డివిజన్ బెంచ్ రద్దు చేస్తూ హైకోర్టు మద్యంతర ఉత్తర
యంగ్ టాలెంటెడ్ హీరో నవీన్ పొలిశెట్టి, హాట్ బ్యూటీ మీనాక్షి చౌదరి కాంబినేషన్ తెరకెక్కుతున్న చిత్రం 'అనగనగా ఒక రాజు'. ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా తొలి సాంగ్ ను మేకర్స్ విడుదల చేశారు. గురువ
ఫోన్ ట్యాపింగ్ కేసు లో మాజీ ముఖ్యమంత్రి, బిఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఓఎస్డి రాజశేఖర్ రెడ్డిని సిట్ (ప్రత్యేక దర్యాప్తు బృందం) అధికారులు గురువారం విచారించారు. జూబ్లీహి
సిగాచీ పేలుళ్ల ఘటనలో పోలీసుల దర్యాప్తు తీరుపై రాష్ట్ర హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. సిగాచీ పేలుళ్లపై బాబురావు అనే వ్యక్తి దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై గురువారం హైకోర్టులో
రైతులు చస్తే గాని భూ సమస్యలు పరిష్కరించరా... అయితే నా చావుతో నైనా మా భూ సమస్య పరిష్కారం కావాలని సూసైడ్ నోటు రాసుకొని ఒక యువకుడు వికారాబాద్ కలెక్టర్ కార్యాలయం వద్ద ఆత్మహత్యకు ప్రయత్నిం
ఆధార్ కార్డు పౌరసత్వ పూర్తి స్థాయి ఆధారం కాదని, ఆధార్ ప్రాతిపదికన ఎన్నికల్లో ఓటుకు విదేశీయులకు అనుమతినిస్తారా? అని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఓటర్ల జాబితాల సవరణ ప్రక్రియ సర్ను స
పదవీచ్యుత, ప్రవాస బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనాకు దేశంలోని ప్రత్యేక న్యాయస్థానం 21 సంవత్సరాల జైలుశిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది. ప్రభుత్వ హౌసింగ్ ప్రాజెక్టులలో అవినీతి సంబంధిత మ
సిఎం రేవంత్ రెడ్డి ఓట్ల రాజకీయాలు తప్ప ప్రజల కోసం చేసింది ఏమీ లేదని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు అన్నారు. గురువారం సిద్దిపేట జిల్లా కేంద్రంలోని బిఆర్ఎస్ పార్ట
పాదచారుల భద్రతపై జీహెచ్ఎంసి ప్రత్యేక ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగా పాదచారుల సౌకర్యాలను మెరుగుపరచడం, నగర వీధులను సుందరంగా తీరిదిద్దడమే లక్ష్యంగా జూబ్లీహిల్స్లోని ఫిల్మ్నగర్ ప్రా
బీసీ రిజర్వేషన్లను కాంగ్రెస్ ప్రభుత్వం 17 శాతానికి తగ్గించిందన్న కేటీఆర్ వ్యాఖ్యలు పూర్తిగా అసత్యమని, బిసి రిజర్వేషన్ల అంశంపై బీఆర్ఎస్ నేతలు చేస్తున్న అబద్దపు ప్రచారాన్ని ప్రజలు నమ్
తెలంగాణలో అవినీతి నిరోధక శాఖ(ఎసిబి)కు మరో అవినీతి చేప చిక్కింది. ఆర్మూర్ మున్సిపల్ కమిషనర్ లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండ్ గా దొరికిపోయాడు. ఆర్మూర్ మున్సిపల్ కమిషనర్ రాజు అస్తి పన్నుకు సంబ
న్యూఢిల్లీ: బంగాళాఖాతంలో మరో కొత్త తుఫాను ముప్పు పొంచి ఉన్నట్లు భారత వాతావరణ శాఖ (IMD) వెల్లడించింది. వాయువ్య బంగాళాఖాతం దానికి ఆనుకుని ఉన్న శ్రీలంక తీరంలో వాయుగుండం ఏర్పడిందని.. అది తుఫాన
బీజింగ్: చైనాలో ఘోర రైలు ప్రమాదం జరిగింది. యునాన్ ప్రావిన్స్లో టెస్ట్ రైలు ఢీకొనడంతో 11 మంది మృతి చెందారు. గురువారం కార్మికులు ట్రాక్ను తనిఖీ చేస్తుండగా ఈ సంఘటన జరిగింది. లూయాంగ్జెన్
విద్యుత్ తీగలు తగిలి లారీకి మంటలు అంటుకున్న సంఘటన రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలం కొడిచెర్ల గ్రామ శివారులో గురువారం చోటుచేసుకుంది. వివరాలలోకి వెళితే.. స్థానికుల కథనం ప్రకారం పెంజర్ల
తెలంగాణలో పంచాయతీ ఎన్నికలపై రాష్ట్ర హైకోర్టులో గురువారం విచారణ జరిగింది. ఈ క్రమంలో న్యాయస్థానం కీలక తీర్పు వెల్లడించింది. మహబూబాబాద్ జిల్లా మహబూబపట్నం పంచాయతీ ఎన్నికలపై స్టే విధించ
ఉమ్మడి పాలమూరు జిల్లాలో కెసిఆర్ హయాంలో అద్భుతమైన అభివృద్ధి జరిగిందని కెటిఆర్ గుర్తుచేశారు. వలసల జిల్లాగా పేరుబడ్డ పాలమూరులో రివర్స్ మైగ్రేషన్ సాధ్యమైందన్నారు. కెసిఆర్ ప్రభుత్వం 90 శా
న్యూఢిల్లీ: మహిళల ప్రీమియర్ లీగ్ (WPL) 4వ ఎడిషన్ కోసం గురువారం మెగా వేలం నిర్వహించారు. ఈ మెగా వేలంలో టీమిండియా బ్యాటర్ దీప్తి శర్మ రికార్డు ధరను దక్కించుకుని అత్యంత ఖరీదైన క్రీడాకారిణిగా న
హాంకాంగ్: హాంకాంగ్లోని తాయ్ పో జిల్లాలోని ఎత్తైన అపార్ట్మెంట్ భవనాల్లో సంభవించిన భారీ అగ్నిప్రమాదంలో మృతుల సంఖ్య 55కి పెరిగిందని అధికారులు తెలిపారు. దీనిని, హాంకాంగ్ చరిత్రలోనే అత్య
హైదరాబాద్: బిసిలకు 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చేందుకు అన్ని విధాలుగా ప్రయత్నించామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. సామాజిక న్యాయం గురించి మాట్లాడే అర్హత విపక్షాలకు ఉందా? అని.. విపక్ష పార్
ఢాకా: బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు బిగ్ షాక్ తగిలింది. మూడు అవినీతి కేసుల్లో ఆమెకు బంగ్లాదేశ్ కోర్టు గురువారం 21 సంవత్సరాల జైలు శిక్ష విధించినట్లు స్థానిక మీడియా వెల్లడించింది.
హైదరాబాద్: నగరంలో పరిశ్రమలు ఒఆర్ఆర్ వెలుపలకు తరలించాలనేది తమ ప్రణాళిక అని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. హిల్ట్ పాలసీ ఎన్నో రకాలుగా ప్రయోజనకరం అని అన్నారు. ఈ సందర్భంగా గాంధీ భవ
న్యూఢిల్లీ: తన స్నేహితురాలు స్మృతి మంధానకు మద్దతుగా భారత మహిళా జట్టు స్టార్ బ్యాటర్ జెమిమా రోడ్రిగ్స్ కీలక నిర్ణయం తీసుకుంది. తన ప్రియుడు పలాశ్ తో జరగాల్సిన వివాహాన్ని మంధాన వాయిదా వేస
శీతాకాలం ప్రారంభం అయింది. తినే ఆహరం పట్ల శ్రద్ధ చూపించటం… శరీర పునరుజ్జీవనానికి , మొత్తం ఆరోగ్యం మెరుగుపడటానికి తోడ్పడుతుంది. సంపూర్ణ, పోషకాలు అధికంగా ఉండే పదార్థాలను తీసుకోవటం సమతుల్
హైదరాబాద్: ఇంటర్ డిసిప్లినరి హ్యుమానిటీస్ మరియు సోషల్ సైన్సెస్ (IHS)లో భారతదేశంలో మొదటిసారి B.A. (పరిశోధన) కార్యక్రమం ప్రారంభోత్సవం గురించి ఇన్ స్టిట్యూషన్ ఆఫ్ ఎమినెన్స్ పురస్కార గ్రహీత షి
ప్రముఖ సింగర్ రాహుల్ సిప్లిగంజ్ వివాహ బంధంలోకి అడుగుపెట్టాడు. గురువారం తన ప్రియురాలు హరిణ్య రెడ్డిని రాహుల్ పెళ్లాడాడు. హైదరాబాద్లో ఇవాళ తెల్లవారుజామున ఇరుకుటుంబాలు, బంధుమిత్రుల
హైదరాబాద్: భారత్ లో నాణ్యమైన మ్యానుఫాక్చరింగ్ వ్యవస్థ ఉందని ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. భారత్ లో అంతరిక్షరంగం నిపుణులకు కొదవ లేదని అన్నారు. హైదరాబాద్ రావిర్యాలోని స్కైరూట్ ఇన్ఫి
హైదరాబాద్ ప్రపంచంలోని టాప్ 100 బెస్ట్ సిటీస్లో 82వ స్థానం సాధించడం నగర అభివృద్ధి పట్ల తెలంగాణ ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనమని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. గురువారం పొన్నం తన సోష
అమరావతి: తిరుమలలో ఎన్నో సంస్కరణలు, ప్లాస్టిక్ బ్యాన్ చేశామని టిడిపి మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి తెలిపారు. తన హయాంలో టిడిపిలో అవినీతి అనేది లేదని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట
హైదరాబాద్: 2015 గ్రూప్ -2 ర్యాంకర్లకు ఊరట లభించింది. గ్రూప్-2పై తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. సింగిల్ బెంచ్ తీర్పును హైకోర్టు డివిజన్ బెంచ్ సస్పెండ్ చేసింది. 2019లో చేపట్టిన గ్రూ
అమరావతి: విద్యార్థులకు విద్యాబుద్దులు నేర్పాల్సిన పంతులు, దారి తప్పాడు. విద్యార్థులు పక్కటి దారి పడితే సరైన దారిలో పెట్టాల్సిన ఉపాధ్యాయుడు. కామ బుద్ధిని బయటపెట్టాడు. విద్యార్థినిలతో
సుమత్రా: ఇండోనేషియా దేశం సుమత్రా ప్రాంతంలో భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి. భూకంప తీవ్రత రిక్టర్ స్కేటుపై 6.3 నమోదైందని భూపరిశోధన విభాగం ప్రకటించింది. అసెక్ ప్రావెన్స్ లో పది కిలో మీటర్ల ల
ముంబయి: సౌతాఫ్రికాతో జరిగిన టెస్టు సిరీస్లో భారత జట్టు వైట్ వాష్కు గురికావడంతో కోచ్ గౌతమ్ గంభీర్పై తీవ్ర విమర్శలు వచ్చాయి. న్యూజిలాండ్, సౌతాఫ్రికాతో జరిగిన టెస్టు సిరీస్ ల్లో భారత జ
కర్ణాటకలో ప్రజా సమస్యల పరిష్కారం కన్నా పదవుల కోసం ఆరాటమే ప్రధానంగా కనిపిస్తోంది. ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి కుర్చీ కోసం రెండు వర్గాల మధ్య అంతర్గత పోరు ఆగడం లేదు. ఒకపక్
తెలంగాణ ప్రభుత్వం ఎట్టకేలకు నవంబర్ 25, 2025 న గ్రామ పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్ ఇచ్చి 12,728 గ్రామాలలో నూతన సర్పంచులను ఎన్నుకునేందుకు డిసెంబర్ 11, 13, 17న మూడు విడుతలలో ఎన్నికలను నిర్వహించేందుకు
సిపిఐ (మావోయిస్ట్) తీవ్ర తాత్కాలిక ఎదురుదెబ్బను ఎదుర్కొంటోంది, అలాగే భారత ప్రజలు కూడా. ప్రజలు తమ దైనందిన వర్గ పోరాటంలో తీవ్ర తాత్కాలిక ఎదురు దెబ్బను ఎదుర్కొంటున్నారు. వారు ఆకలితో చనిపో
సుమత్రా: ఇండోనేషియాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. సుమత్రా ప్రాంతంలో ఆకస్మాత్తుగా వరదలు పొటెత్తడంతో 17 మంది మృతి చెందారు. పలు ప్రాంతాలలో కొండ చరియలు విరిగిపడడంతో రాకపోకల
వాషింగ్టన్ : అమెరికాలో వైట్హౌస్ దగ్గర కాల్పులు కలకలం సృష్టించింది. నేషనల్ గార్డ్స్పై దుండగుడు కాల్పులు జరిపారు. ఇద్దరు నేషనల్ గార్డ్స్ మృతి చెందారు. కాల్పుల ఘటనపై అమెరికా అధ్యక్షు
భువనేశ్వర్: చిన్నారులకు ఐస్ క్రీమ్ తినిపించి వారిపై పక్కింటి వ్యక్తి అత్యాచారం చేశాడు. ఈ సంఘటన ఒడిశా రాష్ట్రం మల్కాన్గిరి జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... కలిమెల స
రాయలసీమ నేపథ్యంలో ప్రజలను ఆకట్టుకునేలా తీసిన దేవగుడి చిత్రాన్ని ప్రతి ఒక్కరూ ఆదరించి ఘన విజయాన్ని చేకూర్చాలని చిత్ర దర్శక, నిర్మాత బెల్లం రామకృష్ణారెడ్డి, కథా నాయక,నాయికలు అభినవ్ సౌర
సిద్దిపేట: ఎంబిబిఎస్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న విద్యార్థిని సీనియర్లు వేధించిన సంఘటన సిద్దిపేట జిల్లా సమీపంలో మిట్టపల్లిలోని సురభి వైద్య కాలేజీలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకా
నేషనల్ అవార్డ్ విన్నింగ్ హీరోయిన్ కీర్తి సురేష్ టైటిల్ రోల్లో నటిస్తున్న క్రైమ్ కామెడీ ఎంటర్టైనర్ ‘రివాల్వర్ రీటా’. జేకే చంద్రు దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని సుధన్ సుందరం, జగదీష్ ప
తిరుపతి: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి నవాహ్నిక కార్తీక బ్రహ్మోత్సవాలు వైభవంగా ముగిసిన అనంతరం పుష్పయాగ మహోత్సవాన్ని టిటిడి బుధవారం సాయంత్రం అమ్మవారి ఆలయంలో నేత్ర పర్వంగా నిర్వహ
ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని యూనిక్ ఎంటర్టైనర్ ’ఆంధ్ర కింగ్ తాలూకా’ తో అలరించబోతున్నారు. పాన్ ఇండియా నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి మహేశ్ బాబు పి దర్
హన్వాడ: మహబూబ్నగర్ జిల్లా హన్వాడ మండలం పిల్లిగుండు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గురువారం తెల్లవారుజామున 167వ జాతీయ రహదారిపై ఇథనాల్ ట్యాంకర్ను లారీ ఢీకొట్టింది. భారీగా మంటలు చెల
ఇమ్రాన్ ప్రాణాలతో ఉన్నట్లా లేనట్లా పాక్ సైన్యంచేతిలో అంతం అయ్యాడా? సైనిక చీఫ్ మునీర్ సైగలతోనే లాకప్ డెత్? అఫ్ఘన్...ఖైబర్ ప్రాంత మీడియా అధికారుల వెల్లడి కట్టుదిట్టమైన అడియాలా జైలువద్దకు
మనతెలంగాణ/హైదరాబాద్:నేటి నుంచి భారత విమానయాన రంగం కొత్త పుంత లు తొక్కనుందని, సాఫ్రాన్ కంపెనీకి చెందిన ఈ కొత్త కేంద్రం భారత్ను ఒక గ్లోబల్ ఎంఆర్ఓ (నిర్వహణ, మరమ్మత్తు, సమగ్ర మార్పు) కేంద్
మన తెలంగాణ / హైదరాబాద్ : పల్లెల్లో ఎన్నికల సందడి మొదలు కానుంది. రాష్ట్రంలోని పంచాయతీ ఎన్నికలకు గురువారం నుంచి నామినేషన్లు ప్రారంభం కానున్నాయి. ఈ నెల 27 నుంచి తొలి విడత పోలింగ్కు సంబంధించ
మన తెలంగాణ/రుద్రంగి: రాష్ట్రంలో మొట్టమొద టి సర్పంచ్ స్థానం ఏకగ్రీవమైంది. ఈ ఘనత రా జన్న సిరిసిల్ల జిల్లా, రుద్రంగి మండలానికి ద క్కింది. సర్పంచ్ స్థానానికి అధికార కాంగ్రెస్ కై వసం చేసుకుంద
మన తెలంగాణ/సిటీ బ్యూరో : హైదరాబాద్ మహానగరాన్ని మూడు కార్పోరేషన్లుగా ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం సిద్ద్ధమవుతోంది. శివారులోని 27 పురపాలికలను జిహెచ్ఎంసిలో విలీనం చేసి మహానగరంగా విస్తర
మన తెలంగాణ/హైదరాబాద్ :రాష్ట్రంలో ఎన్నికల నగారా మోగిం ది. ఈ క్రమంలో పంచాయతీ ఎన్నికల్లో బిసి జనాభా ఆధారంగా రిజర్వేషన్లు కేటాయించలేదంటూ బుధవారం పలువురు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు.
మన తెలంగాణ/హైదరాబాద్ : కృష్ణా నదీ జలాలపై హక్కును వదులుకోబోమని ఎపి సిఎం చంద్రబాబు స్పష్టీకరించారు. కృష్ణాజలాల వాటా కేటాయింపులపై పునఃసమీక్షకు అంగీకరించేది లేదని తేల్చి చెప్పారు. బుధవార
మన తెలంగాణ / హైదరాబాద్ : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏదైనా చేస్తే అందులో ఒక మిషన్ ఉంటుందని, అదే ‘కమీషన్’ అని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు ఎద్దేవా చేశారు. బుధవారం తెల
మంచిర్యాల జిల్లా, జన్నారం అటవీ డివిజన్, ఇందన్పల్లి రేంజ్లోని ఇందన్పల్లి నార్త్ బీట్లో మంగళవారం రాత్రి ఆవుపై పెద్దపులి దాడి చేసి హతమార్చింది. సమాచారం అందుకున్న అటవీ అధికారులు బుధవ
ప్రతిష్ఠాత్మకమైన కామన్వెల్త్ క్రీడలకు భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది. 2030లో అహ్మదాబాద్ వేదికగా ఈ పోటీలు జరుగనున్నాయి. భారత్లో కామన్వెల్త్ క్రీడలు జరగడం ఇది రెండోసారి. తొలిసారి 2010లో రాజధాని ఢి
రాష్ట్ర విద్యుత్ రంగాన్ని బిఆర్ఎస్ నట్టేట ముంచిందని, ప్రజలు ఎన్నికల్లో బుద్ధి చెప్పటంతో ఇప్పుడు మైండ్ కూడా దెబ్బతిన్నట్టు బిఆర్ఎస్ నాయకులు మాట్లాడుతున్నారని రాష్ట్ర వ్యవసాయ శాఖ మ
న్యూఢిల్లీ : రాజ్యాంగాన్ని అగౌరవపరిచేలా వ్యవస్థలను నాశనం చేస్తున్న బీజేపీఆర్ఎస్ఎస్ ఇప్పుడు కేవలం ప్రేమ చూపిస్తున్నట్టు నటిస్తున్నారని, రాజ్యాంగ నిర్మాణంలో వారి భాగం ఏమీ లేదని కాం
దేశ చరిత్రలోనే అతి పెద్ద భూ కుంభకోణం రాష్ట్రంలో జరిగిందని బిజెపి శాసనసభాపక్షం నాయకుడు ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు.బుధవారం ఆయన పార్టీ రాష్ట్ర కార్యాలయంలో పవర్ పాయింట్ ప్రజెంటేషన
రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా భారత రాజ్యాంగం తెలుగు వెర్షన్ ను బుధవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విడుదల చేశారు. రాజ్యాంగాన్ని సులువుగా అర్దం చేసుకునేలా, అతి సామాన్యులు రాజ్యాంగంపై అవగ
న్యూఢిల్లీ: దయచేసి ఆగండి. నేను మీకు త్వరలోనే కాల్ చేస్తాను అని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కర్నాటక ఉప ముఖ్యమంత్రి, పిసిసి అధ్యక్షులు డికె శివకుమార్కు ఓ సందేశం పంపించారు. రెండు మూడురోజుల
గౌహతి: సౌతాఫ్రికాతో జరిగిన రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్లో టీమిండియా వైట్వాష్కు గురైన సంగతి తెలిసిందే. సొంత గడ్డపై స్వల్ప వ్యవధిలో రెండు సార్లు ఇలాంటి చేదు ఫలితాన్ని చవిచూడడాన్ని భ
వినాయకుడు, విలేజ్లో వినాయకుడు, కేరింత వంటి విజయవంతమైన చిత్రాలని అందించిన డైరెక్టర్ సాయికిరణ్ అడివి దర్శకత్వంలో రూపొందనున్న కొత్త చిత్రం ’పదహారు రోజుల పండగ’. సాయి కృష్ణ దమ్మాలపాటి హీ
హైదరాబాద్, చెన్నై ప్రజల బుల్లెట్ రైలు కల త్వరలో సాకారం కానుంది. ఇంటర్ సిటీ ప్రయాణాన్ని పునర్నిర్మించే ప్రాజెక్టులో భాగంగా హైదరాబాద్- చెన్నై హైస్పీడ్ రైలు మార్గానికి దక్షిణ మధ్య రైల్వే
వాషింగ్టన్ / చెన్నై: హెచ్ 1బి వీసా ప్రక్రియ యావత్తూ మోసం అని అమెరికా ఆర్థికవేత్త డేవ్ బ్రాట్ విమర్శించారు. చెన్నైకు చెందిన ఓ కన్సల్టెంట్ సంస్థ ఒక్కదానికే 2,20,000 హెచ్ 1 బి వీసాలు జారీ అయ్యాయని,
వాషింగ్టన్ : ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లాలనుకునే విద్యార్థులకు అమెరికా భారీ ఊరట కల్పించడానికి సిద్ధమైంది. ఈమేరకు ఎఫ్1 విద్యార్థి వీసాల్లో కీలక మార్పులు తీసుకురానుంది. ప్రస్తుతం ఈ వ
న్యూఢిల్లీ: మరణ శిక్ష పడ్డ మాజీ ప్రధాని షేక్ హసీనాను అప్పగించాలనే బంగ్లాదేశ్ అభ్యర్థనపై భారతదేశం స్పందించింది. ఈ విషయాన్ని తాము పరిశీలిస్తున్నట్లు విదేశాంగ మంత్రిత్వశాఖ ప్రతినిధి రణ
వయో వృద్ధులకు రాష్ట్రంలో పెద్ద పేట వేస్తూ వారి సంక్షేమానికి కృషి చేస్తూ వివిధ పథకాలు అమలు చేస్తోందని మంత్రి అడ్డూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. రాష్ట్రస్థాయి వయో వృద్ధుల దినోత్సవాన్ని ప
హాంకాంగ్లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 13 మంది మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. బుధవారం మధ్యాహ్నం హాంకాంగ్లో తాయ్ పో జిల్లాలోని 5 భారీ అపార్ట్మెంట్ భవనాల్లో ప్రమాద
సౌతాఫ్రికాతో జరిగిన రెండో, చివరి టెస్టులో ఆతిథ్య టీమిండియా 408 పరుగుల తేడాతో ఘోర పరాజయం చవిచూసింది. భారత్పై చారిత్రక విజయం సాధించిన దక్షిణాఫ్రికా టీమ్ రెండు మ్యాచ్ల సిరీస్ను క్లీన
బెట్టింగ్కు బానిసగా మారిన ఎస్సై ఏకంగా సర్వీస్ రివాల్వర్ను తాకట్టుపెట్టి అప్పు తీసుకున్నాడు. అంతేకాకుండా చోరీ కేసులో రికవరీ చేసిన ఐదు తులాల బంగారం కూడా కుదువ బెట్టుకున్నట్లు బయటప
న్యూఢిల్లీ: బుధవారం ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన కేంద్ర కేబినేట్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చ జరిగింది. పలు అంశాలకు కేంద్ర కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. రేర
వరుస బ్లాక్బస్టర్ల దూసుకెళ్తున్న గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ, వీరసింహారెడ్డి సంచలన విజయం తర్వాత బ్లాక్బస్టర్ మేకర్ గోపీచంద్ మలినేనితో మరోసారి చేతులు కలిపారు. ఈ ఇద్దరి కాంబినే
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అవినీతి అనకొండ అని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు దుయ్యబట్టారు. వరంగల్ జిల్లా, గీసుగొండ శివారులోని కాకతీయ మెగా టెక్స్
ప్రేమించి, పెళ్లి చేసుకుంటానని నమ్మించి సర్వం దోచుకొని తనను తప్పుగా చిత్రీకరిస్తూ పెళ్లి చేసుకోవడానికి నిరాకరిస్తున్న ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలు ఆందోళన చేపట్టింది. ఈ సంఘటన మంచిర
తన సోదరుడి జాడ చెప్పాలని పాకిస్థాన్ మాజీ క్రికెటర్, మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సోదరిలు ముగ్గురు డిమాండ్ చేశారు. రావల్పిండి జైలులో ఖైదీ అయిన తమ సోదరుడిని కలిసేందుకు అనుమతిని ఇవ్వాలని అధి
రాష్ట్ర మత్స శాఖ నాంపల్లిలో ఫిష్ క్యాంటీన్ను ప్రారంభించింది. నాంపల్లి గగన్ విహార్ కాంప్లెక్స్ వద్ద ఏర్పాటు చేసిన ఫిష్ క్యాంటీన్ ప్రారంభోత్సవానికి కాంగ్రెస్ ఎంపీలు చామల కిరణ్కుమార
ఇందిరమ్మ చీరలపై దుష్ప్రచారం చేయడం తగదని, ఓర్వలేకనే బిఆర్ఎస్ నాయకులు విమర్శలు చేస్తున్నారని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క ఓ ప్రకటనలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆడబిడ్డల
ఐఎఎస్, ఐపిఎస్,ఎన్ఐఏ అధికారినంటూ పలువురి వద్ద డబ్బులు తీసుకుని మోసం చేస్తున్న వ్యక్తిని ఫిలింనగర్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడికి బాడీగార్డులుగా పనిచేసిన ఇద్దరు పరారీలో ఉన్నారు.
