మన తెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ గత రెండు సంవత్సరాల్లో సాధించిన ప్రగతి, రాష్ట్ర భవిష్యత్తును ప్రపంచానికి చూపడమే తెలంగాణ రైజింగ్ విజన్ డాక్యుమెంట్ లక్ష్యమని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక
మన తెలంగాణ/హైదరాబాద్: సొంత పార్టీలోని కొందరి తీరు వల్లే జూబ్లీహిల్స్ లో ఓటమి పాలయ్యామని, కొందరు కాంగ్రెస్ కోవర్టులుగా పనిచేశారని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు కొం దరు కార్యకర
బీహార్ ముఖ్యమంత్రిగా నితీశ్కుమార్ రికార్డు స్థాపించబోతున్నారు. బీహార్లో ఎన్డిఎ ఘన విజయం తరువాత ఆయన 10వ సారి గురువారం ప్రతిష్టాత్మక రీతిలో ప్రమాణం చేస్తారు. స్థానిక గాంధీ మైదాన్లో
న్యూఢిల్లీ: రాష్ట్ర శాసనసభలు ఆమోదించిన బిల్లులకు గవర్నర్లు, రాష్ట్రపతి ఆమోదం తెలిపే విషయంలో రాజ్యాంగ న్యాయస్థానం కాలపరిమితి విధించగలదా అని అడిగిన రాష్ట్రపతి సూచనపై సుప్రీంకోర్టు గు
మేషం భాగస్వామ్య వ్యాపారాల మధ్య స్వల్ప విభేదాలు ఉంటాయి. ఆరోగ్యం విషయంలో చికాకులు తప్పవు. వాహనాలు ప్రయాణ విషయంలో జాగ్రత్త అవసరం ఆర్ధిక పరిస్థితి కొంత నిరాశ పరుస్తుంది. ఉద్యోగులకు నూతన సమ
నోబెల్ బహుమతి గ్రహీత దలైలామా మొట్టమొదటిసారి గ్రామీ అవార్డులకు నామినేట్ అయ్యారు. ఆధ్యాత్మిక ప్రవచనాలకు చెందిన దలైలామా ఆల్బమ్ ఆ పోటీలో ఉంది. దలైలామా చేసిన ప్రసంగాలకు సరోద్ వాయిద్య కళాక
లిప్ట్లో ఇరుక్కుని బాలుడు మృతి చెందాడు. ఈ విషాదకర ఘటన నగరంలో ఎల్లారెడ్డి గూడలోని కీర్తి అపార్ట్మెం ట్స్లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. అపార్ట్మెంట్ ఐదో అంతస్తులో నివాసం ఉ
శబరిమల ఆలయ పరిసరాలలో జనం కిక్కిరిసిపోవడంపై కేరళ హైకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. మంగళవారం అక్కడికి అసాధారణ సంఖ్యలో జనం రావడం, వారిని అదుపులో పెట్టలేకపోవడంపై ఆలయ నిర్వాహక అధికారులపై ఆ
భారత స్టార్ మహిళా బాక్సర్ నిఖత్ జరీన్ ప్రపంచకప్ బాక్సింగ్లో ఫైనల్కు చేరుకుంది. బుధవారం జరిగిన 51 కిలోల విభాగం సెమీ ఫైనల్లో నిఖత్ అలవోక విజయం సాధించి ఫైనల్కు దూసుకెళ్లింది. ఉజ్బెకిస్
దేవాదాయ శాఖలో మొత్తం 324 పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ను దేవాదాయ శాఖ జారీ చేసింది. జాయింట్ కమిషనర్ పరిధిలోని ఆలయాల్లో 109 పోస్టులు, డిప్య
అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) బుధవారం ప్రకటించిన తాజా వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్లో టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ ఒక పాయింట్ తేడాతో టాప్ ర్యాంక్ను కోల్పోయాడు. న్యూజిలా
దేశంలో ప్రతి గ్రామంలో ప్రతి ఇంటిలోనూ టాయిలెట్ లు ఉండాలని, ఎవరూ బహిరంగ ప్రదేశాలలో మల మూత్రవిసర్జన కు వెళ్లాల్సిన అవసరం లేకుండా చూడాలన్న లక్ష్య సాధనలో గొప్ప ప్రగతి సాధ్యమైంది. దేశంలో 5.67 ల
సచివాలయం వద్ద సంఘటన మనతెలంగాణ/హైదరాబాద్ సచివాలయం వద్ద బుధవారం సాయంత్రం అనూహ్య సంఘటన చోటు చేసుకుంది. సచివాలయ ప్రవేశ ద్వారం ఎదుట ఏర్పాటు చేసిన అండర్ వెహికల్ స్కానర్ గ్రిల్లో ఒక మహిళ కాల
దేశంలో, రాష్ట్రంలో పెరుగుతున్న వృద్ధుల జనాభాకు అనుగుణంగా వారికి అవసరమైన వైద్యసేవలను కూడా విస్తరిస్తున్నామని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ తెలిపారు. అన్ని ప్రభుత్వ జనరల్ హాస్ప
స్టార్ హీరో కార్తి నటిస్తున్న ‘వా వాతియార్‘ తెలుగు ప్రేక్షకుల ముందుకు ‘అన్నగారు వస్తారు’ టైటిల్ తో రాబోతోంది. ఈ సినిమాను డిసెంబర్ లో వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు తీసుకొస్
సేంద్రీయ వ్యవసాయంలో భారత్ ఒక గ్లోబల్ హబ్గా మారే దిశగా పయనిస్తోందని , ఇది దేశానికి స్థానికం,సంప్రదాయ విధానంగా ప్రధాని నరేంద్రమోడీ వెల్లడించారు. బుధవారం కోయంబత్తూర్లో నిర్వహించిన సభల
ఐ- బొమ్మ కేసులో అరెస్టయిన ఇమ్మడి రవిని కస్టడికి అనుమతిస్తూ హైదరాబాద్ నాంపల్లి కోర్టు బుధవారం ఆదేశాలు జారీ చేసింది. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన పైరసి సినిమా రాకెట్లో కీలక సూ
గ్రూప్ 2 పరీక్షలపై హైకోర్టు వెలువరించిన తీర్పుపై టిజిపిఎస్సి రివ్యూ అప్పీల్కు వెళ్లే యోచనలో ఉంది. రాష్ట్ర హైకోర్టు 2015 గ్రూప్-2 నియామకాలు రద్దు చేస్తూ సంచలన తీర్పు వెల్లడించిన సంగతి తె
నాంపల్లిలోని సింగరేణి భవన్ వద్ద ఆందోళనకు దిగిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సింగరేణి భవన్ ను కవిత ముట్టడిస్తుందన్న సమాచారంతో పోలీస
పట్ట పగలే భారీ దొంగతనం జరిగిన సంఘటన కర్ణాటక రాజధాని బెంగళూరు లో బుధవారం చోటుచేసుకుంది. వివరాలలోకి వెళితే..స్థానిక పోలీసుల కథనం ప్రకారం.. బెంగళూరులోని జెపి నగర్ లో గల ఒక ప్రైవేటు బ్యాంక్
ఢిల్లీ ఎర్రకోట వద్ద పేలుడు గ్యాంగ్ మూలాలున్న అల్ ఫలాహ్ వర్శిటీ ఛైర్పర్సన్ జవాద్ అహ్మద్ సిద్థిఖీని 13 రోజుల పాటు ఇడి కస్టడీకి అప్పగించారు. ఈ మేరకు ఢిల్లీ కోర్టు బుధవారం ఉత్తర్వులు వెల
నిజామాబాద్ నగర పాలక సంస్థ కార్యాలయంలోని టౌన్ ప్లానింగ్ సెక్షన్లో అవినీతి నిరోధక శాఖ అధికారులు (ఎసిబి) బుధవారం సోదాలు నిర్వహించారు. మున్సిపల్ అధికారుల గుండెల్లో అలజడి మొదలయ్యింది. ఉ
రాష్ట్రస్ధాయి క్రికెట్ పోటీలకు పట్టణంలోని తెలంగాణ మైనార్టీ కళాశాల ఇంటర్ ద్వితియ సంవత్సరం విద్యార్ధి ఎస్కే షాహిద్ ఎంపికయ్యాడు. ఇటీవల ఖమ్మం సర్ధార్ పటేల్ స్టేడియంలో జరిగిన ఉమ్మడి ఖ
పత్తి రైతులు ఎవరూ దిగులు చెందరాదని, మార్చి వరకూ మొత్తం పత్తిని సిసిఐ కొనుగోలు చేస్తుందని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు భరోసా ఇచ్చారు. పత్తి కొనుగోలు విషయంలో కాంగ్రెస్ పా
రావులపాలెం: డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కలకలం రేగింది. రావుల పాలెంలో మావోయిస్టు అగ్రనేత హిడ్మా అనుచరుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. మంగళవారం మారేడుమిల్లి వద్ద జరిగిన ఎన్క
నైపర్: న్యూజిలాండ్ పర్యటనలో ఉన్న వెస్టిండీస్ జట్టు వన్డే సిరీస్ని కూడా కోల్పోయింది. ఇప్పటికే టి-20 సిరీస్ని చేజార్చుకున్న కరేబియన్లు తాజాగా నైపర్ వేదికగా జరిగిన వన్డే మ్యాచ్లో ఓడి.. మ
పాట్నా: బిహార్లో కొత్త ప్రభుత్వం కొలువుదీరేందుకు రంగం సిద్ధమైంది. మరోసారి బిహార్ ముఖ్యమంత్రిగా నితీశ్ కుమార్ ఖరారయ్యారు. ఈ మేరకు ఎన్డిఎ శాసనసభాపక్ష సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యేలు..
అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసిసి) తాజాగా వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్ ప్రకటించింది. తాజా ర్యాంకింగ్స్లో టీం ఇండియా స్టార్ ఆటగాడు రోహిత్ శర్మ.. కేవలం ఒకే ఒక్క పాయింట్తో తన నెం.1 ర్యా
కోల్కతా వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్లో టీం ఇండియా సారథి శుభ్మాన్ గిల్ గాయపడిన విషయం తెలిసిందే. మెడ భాగంలో అతనికి గాయం కావడంతో రిటైర్డ్ హర్ట్గా వెనుదిరిగాడు. ఆ
న్యూఢిల్లీ: పలు కేసుల్లో ప్రధాన నిందితుడుగా ఉన్న గ్యాంగ్స్టర్ అన్మోల్ బిష్ణోయ్ని ఎన్ఐఎ అధికారులు అమెరికా నుంచి ఇండియాకు తీసుకువచ్చారు. బిష్ణోయ్ని తీసుకువచ్చిన ఓ ప్రత్యేక విమాన
టీం ఇండియా టి-20 జట్టు కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్.. యూట్యూబ్ వ్లాగర్గా మారిపోయాడు. ఇటీవలే టీం ఇండియా ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. అక్కడ ఆతిథ్య దేశంతో ఆడి టీ-20 సిరీస్ని భ
అమరావతి: ఎందరో మహానుభావులు.. అందరికీ వందనములు అని.. ప్రధాని నరేంద్రమోడీ తెలిపారు.ఈ కార్యక్రమంలో పాల్గొనడం తన అదృష్టం అని అన్నారు. పుట్టపర్తిలో శ్రీసత్యసాయి శతజయంతి ఉత్సవాలు ఘనంగా జరిగా
అమరావతి: మారేడుమిల్లి పరిధిలో బిఎం వలసలో కాల్పులు కలకలం రేపింది. ఎవొబిలో మరో ఎన్ కౌంటర్ జరిగింది. ఏడుగురు మావోయిస్టులు మృతి చెందారు. మృతుల్లో మంగళవారం ఆరుగురు మావోయిస్టులు తప్పించుకున
సూపర్స్టార్ మహేశ్ బాబు హీరోగా.. దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి కాంబినేషన్లో ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ నెల 15వ తేదీన గ్లోబ్ట్రాటర్ పేరిట భారీ ఈవెంట్ నిర్వహించి ఈ సినిమా టై
కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సిసిఐ) అంటే దేశంలో పత్తిని కొనుగోలు చేసి, అవసరమైన దేశాలకు ఎగుమతి చేసే కేంద్ర ప్రభుత్వ నిర్వహణ లోని వాణిజ్యపరమైన సంస్థ. ఇప్పుడు ఈ సంస్థ అనుసరిస్తున్న విధానం
హైదరాబాద్: రెబల్స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన ‘రాధేశ్యామ్’ చిత్ర దర్శకుడు రాధాకృష్ణ ఇంట్లో విషాదం నెలకొంది. అతడి తల్లి రమణి(60) తుదిశ్వాస విడిచారు. ఈ నెల 15వ తేదీన ఆమె మరణించారు. తాజాగా రా
శిలాజ ఇంధన మౌలిక సదుపాయాలు ప్రపంచవ్యాప్తంగా కనీసం 2 బిలియన్ల ప్రజల ఆరోగ్యం, జీవనోపాధికి ముప్పును కలిగిస్తున్నాయని, ప్రపంచ జనాభాలో దాదాపు పావు వంతు మంది అని ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్, బెటర్
ప్రతి ఏటా నవంబర్19న నిర్వహించబడే ప్రపంచ మరుగుదొడ్డి దినోత్సవం ఈసారి, అంటే 2025లో, ప్రపంచ పారిశుధ్య సంక్షోభాన్ని పరిష్కరించడానికి అవసరమైన వేగవంతమైన, స్థిరమైన చర్యల ఆవశ్యకతను మరింత బలంగా న
కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన టెస్ట్ మ్యాచ్లో భారత ఆటగాళ్లు ఘోరంగా విఫలమయ్యారు. సఫారీలు నిర్ధేశించిన 124 పరుగుల విజయలక్ష్యాన్ని చేధించలేక.. 93 పరుగుల వద్ద ఆల
జ్యోతి పూర్వజ్, పూర్వజ్, మనీష్ గిలాడ లీడ్ రోల్స్లో నటిస్తున్న సినిమా కిల్లర్. ఈ సినిమాను ధ్యానం నాన్నగారు ఆశీస్సులతో థింక్ సినిమా, ఏయూ అండ్ ఐ స్టూడియోస్ బ్యానర్స్పై పూర్వజ్, పద్మనాభ రె
హీరో అల్లరి నరేష్ నటించిన థ్రిల్లర్ ‘12ఎ రైల్వే కాలనీ’ని నాని కాసరగడ్డ దర్శకత్వంలో శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్పై శ్రీనివాసా చిట్టూరి నిర్మించారు. పవన్ కుమార్ సమర్పణలో పోలిమే
వరుస బ్లాక్బస్టర్ల దూసుకెళ్తున్న గాడ్ ఆఫ్ ది మాసెస్ నందమూరి బాలకృష్ణ... వీరసింహారెడ్డి సంచలన విజయం తర్వాత బ్లాక్బస్టర్ మేకర్ గోపీచంద్ మలినేనితో మరోసారి చేతులు కలిపారు. ఈ ఇద్దరి కాంబ
హైదరాబాద్: సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం రామవరంలో విషాదం చోటు చేసుకుంది. ఇటీవల వరదలకు భారీగా పంటనష్టం జరిగిందని రైతు మనస్థాపం చెందాడు. పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. స్థా
నేడు ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా కోటి మంది మహిళలకు ఇందిరమ్మ చీరల పంపిణీ రెండు దశల్లో చీరల పంపిణీ చేయాలని అధికారులకు సిఎం రేవంత్ సూచన తొలిదశలో డిసెంబర్ 9 వరకు గ్రామాల్లో పంపిణీ మార్చి 1 న
2015-16లో నిర్వహించిన పరీక్షను రద్దు చేసిన హైకోర్టు టిజిపిఎస్సి పరిధి దాటి వ్యవహరించిందని వ్యాఖ్య ప్రశ్నపత్రాలను పునర్ మూల్యాంకనం చేయాలి ఎనిమిది వారాల్లో ప్రక్రియను పూర్తి చేయాలి టి
సుప్రీంకోర్టు ఆదేశంతో ఉత్కంఠ ఆందోళనలో ఎంఎల్ఎలు మన తెలంగాణ/హైదరాబాద్: బిఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి ఫిరాయించారని ఆరోపణలు ఎ దుర్కొంటున్న ఎంఎల్ఏల విచారణను రెండు నెలల్లో ముగించి, న
హిడ్మా స్కెచ్ గీస్తే తిరుగుండదు భారీ దాడులకు ప్రధాన వ్యూహకర్త మావోయిస్టు కేంద్ర కమిటీలో అతి పిన్న వయస్కుడు మన తెలంగాణ/ఖమ్మం బ్యూరో: ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని సుక్మా జిల్లాలో నాగరికత
హిడ్మా ఎన్కౌంటర్ తరువాత హోంశాఖకు ‘టాస్క్ కంప్లీటెడ్’ మెసేజ్ మన తెలంగాణ/ఖమ్మం బ్యూరో: దేశంలోని అత్యంత ప్రమాదకర హవోయిస్టు నేతల్లో ఒకరిగా పరిగణించే హిడ్మా లొంగు బాటు కోసం ఛత్తీస్గఢ్
జల్ సంచయ్ జన్ భాగీదారీ విభాగంలో దేశంలోనే తెలంగాణ టాప్ తెలంగాణ అధికారులకు పురస్కారాలు ప్రదానం చేసిన రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము రాష్ట్ర స్థాయి ఉత్తమ అవార్డు స్వీకరించిన పిఆర్ శాఖ డైరక్ట
కలకలం సృష్టించిన నక్సల్స్ కదలికలు హిడ్మా ఎన్కౌంటర్ సంఘటనాస్థలంలో లభించిన డైరీ ఆధారంగా పోలీసుల మెరుపుదాడులు మీడియాకు వివరాలు వెల్లడించిన ఇంటెలిజెన్స్ ఏడీజీ మహేశ్ చంద్ర మన తెలంగాణ/హ
పద్ధతి మార్చుకోకపోతే..మిమ్మల్ని మార్చుతాం జాప్యాన్ని సహించం..ఇదే చివరి అవకాశం అంగన్వాడి సరుకుల సరఫరాలో జాప్యం, నాణ్యతపై మంత్రి సీతక్క ఆగ్రహం మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా అం
మేషం బంధువులతో వివాదాలు పరిష్కారమవుతాయి. చేపట్టిన పనుల్లో ప్రతిబంధకాలు ఉంటాయి. ఆర్థిక లావాదేవీలు నిరాశ పరుస్తాయి. వ్యాపార, ఉద్యోగాలలో పని ఒత్తిడి అధికమవుతుంది. నిరుద్యోగుల ప్రయత్నాలు
గ్రేటర్ వ్యాప్తంగా 30 ప్రదేశాల్లో ప్రతిపాదనలు పిపిపి పద్దతిన ప్లాన్లను సిద్దంచేసిన జీహెచ్ఎంసి 5000 చ.గ.లు.. 4 అంస్తులుగా నిర్మాణం సుమారు 300 కార్లపార్కింగ్ సామర్థం మనతెలంగాణ, సిటీబ్యూరో ః గ
కేసు వివరాలు ఇవ్వాలని హైదరాబాద్ సిపికి లేఖ క్రిప్టో ద్వారా రవి బ్యాంక్ ఖాతాలకు నెలకు రూ.15లక్షలు ట్రాన్స్ఫర్ ప్రహ్లాద్ పేరుతో పాస్పోర్ట్, విదేశాలకు పారిపోవాలని ప్లాన్ బెట్టింగ్ డబ్బ
5 జిల్లాల్లో 50 మందికి పైగా అరెస్ట్, భారీగా డంపులు గుర్తింపు మన తెలంగాణ/హైదరాబాద్ : ఎపిలో పలు చోట్ల మావోయిస్టులు షెల్టర్గా మార్చుకుని ఆజ్ఞాతంలో ఉన్నారు. రాష్ట్రంలో సుమారు 60 నుంచి 70 మంది మా
సిఎం ప్రజావాణి ఇంచార్జ్, రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ డాక్టర్ జి.చిన్నారెడ్డి పిలుపు ప్రజాభవన్లో సిఎం ప్రజావాణి లీగల్ క్లినిక్ ప్రత్యేక కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా 55 బాధిత క
స్థానిక ఎన్నికల్లో బిసిలకు పెద్ద పీట బిజెపి అధ్యక్షుడు రాంచందర్ రావు మన తెలంగాణ/హైదరాబాద్: స్థానిక సంస్థల ఎన్నికల్లో బిసిలకు పార్టీ పరంగా రిజర్వేషన్లు కల్పించి, వారికి పెద్ద పీట వేస్
పోటెత్తిన అయ్యప్ప భక్తులు స్వామి దర్శనానికి 16 గంటల సమయం సోమవారం1.25 లక్షల మంది, మంగళవారం మధ్యాహ్నం వరకు 1.97 లక్షల మంది భక్తులకు అయ్యప్ప దర్శనం మనతెలంగాణ/హైదరాబాద్: శబరిమల అయ్యప్పస్వామి ద
అమృత్యోజన కింద నిధులు మంజూరు చేస్తాం ఎల్ అండ్ టి వైదొలిగినందున మెట్రోలో కేంద్రం భాగస్వామిగా చేరుతుంది రెండోదశ విస్తరణకు సంపూర్ణ సహకారం కేంద్ర గృహ, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి మనోహర్
డిజిటల్ విద్యా హబ్ దిశగా అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ సిఎం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి సమక్షంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ, కామన్వెల్త్ ఆఫ్ లెర్నింగ్ల మధ్య అవగాహన ఒప్పం
జాతీయ స్థాయి ఈఎంఆర్ఎస్ క్రీడల్లో... ఛాంపియన్గా నిలిచి చరిత్ర సృష్టించిన తెలంగాణ జట్టు మన తెలంగాణ / హైదరాబాద్ : నాల్గవ జాతీయస్థాయి ఏకలవ్వ మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ (ఈఎమ్ఆర్ఎస్) క్రీడ
కేంద్ర విధానాలు జంగిల్ రాజ్ పాలనకు పరాకాష్ట సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు మన తెలంగాణ / హైదరాబాద్ : మావోయిస్టులను చంపుకుంటూ పోవడమంటే మానవ హననం తప్ప మరొకటి కాదని సిపిఐ రా
* తెలంగాణకు చెందిన అభ్యర్థులందరూ అర్హులే * గతంలో దరఖాస్తు చేసుకోలేని అభ్యర్థులకు అవకాశం * సింగరేణి సీఎండీ ఎన్.బలరామ్ వెల్లడి మన తెలంగాణ / హైదరాబాద్ : సివిల్స్ ఇంటర్వ్యూలకు ఎంపికైన తెలంగా
వైద్య విద్యార్థులకు, యువతకు మంత్రి అడ్లూరి పిలుపు మన తెలంగాణ / హైదరాబాద్ : రాష్టాన్ని మత్తు రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు ప్రజా ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టిందని ఎస్సి, ఎస్టి, దివ
కేంద్రం ఎట్టి పరిస్థితుల్లోను అనుమటించొద్దు ఆల్మట్టి ఎత్తు పెంచితే సహించేది లేదు ఎత్తు పెంచకుండా కర్ణాటకను నిలువరించండి కేంద్ర జల్శక్తి మంత్రి సీఆర్ పాటిల్తో మంత్రి ఉత్తమ్ భేటీ క
విషపూరితమైన కలుపు మందు తాగిన అతి పిన్న వయస్కుడికి విజయవంతంగా ఊపిరితిత్తుల మార్పిడి * 12 ఏళ్ల మాస్టర్ అనురాగ్ సందీప్కు బైలాటరల్ లోబార్ లాంగ్ ట్రాన్స్ ప్లాంట్తో సరికొత్త జీవితం * ప్రపంచ
* ఏటా 10 లక్షల మంది యువతకు ‘ఏఐ’పై శిక్షణ * మా దృష్టిలో టెక్నాలజీ అంటే ఒక సమానత్వ సాధనం * ‘డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్’లో ఇతర రాష్ట్రాలకు బెంచ్ మార్క్ * ‘మీ సేవ సర్వీసెస్ ఆన్ వాట్సాప్’ ప్రారంభోత
తెలంగాణ రైజింగ్ ఉత్సవాల్లో 2047 రోడ్ మ్యాప్ అన్ని రకాల పాలసీలను ఇందులో ప్రకటిస్తాం భవిష్యత్తుకు సిద్ధమయ్యే తెలంగాణను నిర్మిద్దాం హ్యామ్ రహదారుల నిర్మాణంతో మారనున్న రాష్ట్ర ఆర్థిక ముఖచ
టేక్మాల్: సాధారణంగా అవినీతి అధికారులు ఎసిబికి చిక్కితే అంత హడావుడి ఏం కనిపించదు. కానీ, ఈ ఎస్సై ఎసిబికి చిక్కినందుకు గ్రామస్థులు టపాసులు కాల్చి సంబరాలు చేసుకున్నారు. మెదక్ జిల్లా టేక్మా
వేములవాడ: మంగళవారం పోలీసులు, కేంద్ర బలగాలు నిర్వహించిన ఆపరేషన్లో పలువురు మావోలు ఎన్కౌంటర్లో మృతి చెందగా.. పలువురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ దాడిలో కీలక మావోయిస్టు నేత హిడ్మా ఆయన భ
దోహా: ఆసియా కప్ రైజింగ్ స్టార్స్లో భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ అదరగొడుతున్నాడు. యుఎఇ అండర్19తో జరిగిన మ్యాచ్లో కేవలం 32 బంతుల్లోనే శతకం సాధించిన వైభవ్.. ఆ మ్యాచ్లో 42 బంతుల్లో 144 పరుగ
విజయవాడ: నగరంలో మావోయిస్టుల సంచారం కలకలం సృష్టించింది. నగర శివారులో కానూరు కొత్త ఆటోనగర్లో కేంద్ర బలగాలు సోదాలు చేపట్టాయి. ఈ సోదాల్లో ఛత్తీస్గఢ్కి చెందిన 27 మంది మావోలను అరెస్ట్ చేశా
మారేడుమిల్లి: ఆంధ్రప్రదేశ్ అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఎన్ కౌంటర్ లో ఆరుగురు చనిపోయారని ఇంటిలిజెన్స్ ఎఐడి మహేష్ చంద్ర లడ్డా తెలిపారు. కృష్ణా జిల్లా, విజయవాడ, కాకినాడలో మావోయిస్టులను
కోల్కతాలో దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్ టీం ఇండియా కెప్టెన్ శుభ్మాన్ గిల్ గాయపడిన విషయం తెలిసిందే. మెడ గాయంతో విలవిలలాడిన గిల్ను ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందించా
అమరావతి: వైఎస్ ఆర్ సిపి నేత, పార్టీ అధికార ప్రతినిధి కారుమూరి వెంకటరెడ్డిపై కక్షగట్టి ఎపి పోలీసులు అరెస్టు చేశారని వైఎస్ఆర్ సిపి మాజీ మంత్రి అంబటి రాంబాబు తెలిపారు. కారుమూరి వెంకటరెడ్డ
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో మరోసారి బాంబు బెదిరింపు కలకలం సృష్టించింది. కోర్టులు, విద్యాసంస్థలే లక్ష్యంగా కొందరు దుండగులు ఇ-మొయిల్ ద్వారా ఈ బెదిరింపులకు పాల్పడడ్డారు. దీంతో అధికా
హైదరాబాద్: కేంద్రం నిర్దేశించుకున్న లక్ష్యాల్లో తెలంగాణ రాష్ట్రం కూడా భాగం అవుతుందని సిఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ప్రపంచంలోనే ఆర్థికంగా ఎదిగిన దేశంగా భారత్ ను అభివృద్ధి చేసేందుకు కేం
నందమూరి బాలకృష్ణ హీరోగా.. గోపిచంద్ మలినేని దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. ‘ఎన్బికె111’ అనే వర్కింగ్ టైటిల్తో ఈ సినిమా ప్రచారంలో ఉంది. చరిత్ర, వర్తమానం మేళవింపుగా సా
పైరసీ పెనుభూతంగా మారి భారతీయ సినీ పరిశ్రమను కబళిస్తోంది. వందల కోట్లు పెట్టుబడి పెట్టి, వందలాది మంది టెక్నీషియన్లతో కొన్ని నెలలపాటు తీసే సినిమా, థియేటర్లలో విడుదలైన రెండు మూడు గంటల్లోన
దిగ్గజ దర్శకుడు రాజమౌళి చిక్కుల్లో పడ్డారు. సూపర్స్టార్ మహేశ్బాబుతో ఆయన తాజా చిత్రం టైటిల్ ప్రకటన ఈవెంట్ ఈ నెల 15వ తేదీన ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. ఈ ఈవెంట్లో టైటిల్ ప్రకటనతో పాటు
2025 బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పు కేవలం ఓ రాష్ట్రానికి సంబంధించిన ఫలితం మాత్రమే కాదు. 2024 లోక్సభ ఎన్నికల తర్వాత ఇండియా కూటమికి ఇది రాజకీయపరంగా మొదటి పెద్ద షాక్. వచ్చే ఏడ
యుద్ధంలో సైనికుడు చావుకు బెదరకుండా ముందుకు సాగుతాడు. ఆ తెగువ ఉన్నవాడి వల్లే సైన్యం కదులుతుంది. మనిషిలో జీవమున్నంత సేపే పోరాటంలో పాల్గొనడం సాధ్యపడుతుంది. విప్లవ సాయుధ పోరులోను ప్రాణాన
పోటాపోటీగా ప్రచారం జరిగిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ గెలిచింది. గెలుపు అనంతరం సహజంగానే కాంగ్రెస్ పార్టీ సంబరాల్లో మునిగిపోగా, ఓడిపోయిన బిఆర్ఎస్ పార్
హైదరాబాద్: బేగంపేట బస్ స్టాప్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. థార్ వాహనాన్ని వెనుక నుంచి భారీ ట్రక్కు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో థార్ వాహనం నుజ్జనుజ్జయింది. ట్రక్ అక్కడే బోల్తా పడింది. స్థాన
ప్రశ్విత ఎంటర్టైన్మెంట్, ఎస్కె గోల్డెన్ ఆర్ట్, చందమామ క్రియేషన్స్, ఎన్విఎల్ క్రియేషన్స్ పతాకం పై రాజ్ తరుణ్, అమృత చౌదరి హీరో హీరోయిన్లుగా తెరకెక్కనున్న చిత్రం ‘టార్టాయిస్’. శ్రీని
నేషనల్ అవార్డ్ గెలుచుకున్న చిత్రం కలర్ ఫోటో, బ్లాక్బస్టర్ మూవీ ‘బెదురులంక 2012’ చిత్రాలను నిర్మించి అందరి దృష్టిని ఆకర్షించిన లౌక్య ఎంటర్టైన్మెంట్స్ అధినేత రవీంద్ర బెనర్జీ ముప్పానే
గాడ్ ఆఫ్ ది మాసెస్ నందమూరి బాలకృష్ణ, బ్లాక్ బస్టర్ దర్శకుడు బోయపాటి శ్రీను పవర్ఫుల్ కాంబినేషన్లో వస్తున్న డివైన్ యాక్షన్ ఎంటర్టైనర్ ’అఖండ 2: తాండవం’. రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట ప్రతిష్ట
మన తెలంగాణ/హైదరాబాద్: సౌదీ అరేబియాలో విషాద ఘటన చోటు చేసుకుంది. సోమవారం తెల్లవారుజామున దాదాపు 1.30 గంటలకు హైదరాబాద్ యాత్రికులు వెళ్తున్న బస్సు, డీజిల్ ట్యాంకరుని ఢీకొంది. మక్కా నుంచి మదీనా
మన తెలంగాణ/హైదరాబాద్ : స్థానిక సంస్థల ఎన్నికలపై తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రజా పాలన వారోత్సవాల తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించింది. సోమవారం హైదర
మనతెలంగాణ/హైదరాబాద్: గిగ్, ప్లాట్ కార్మికుల సంక్షేమం, భద్రత కోసం తెలంగాణ ప్లాట్ ఫారం బేస్డ్ గిగ్ వర్కర్స్ (రిజిస్ట్రేషన్, సోషల్ సెక్యూరిటీ అండ్ వెల్ఫేర్ యాక్ట్ 2025 బిల్లును రాష్ట్ర మంత్రి
