మన తెలంగాణ/హైదరాబాద్: దమ్ముంటే సిఎం రేవంత్రెడ్డి గత రెండేళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసిందో లెక్కలు చెప్పి ఓట్లు అడగాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఛాలెంజ్ విసిరారు. ద
మన తెలంగాణ/హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సందర్భంగా బిజెపి, కాంగ్రెస్పార్టీల మధ్య మాటల తూ టాలు పేలుతున్నాయి. ఆరోపణలు, ప్రత్యారోపణలు, నిలదీతలతో బిజెపి, కాంగ్రెస్ నేతలు ఒకరిపై ఒకరు మా
మేషం: సమాజంలో ప్రముఖులతో చర్చలకు అనుకూలమైన రోజు ఇది. వృత్తి వ్యాపారాలలో తీసుకున్న నిర్ణయాలు అనుకూలంగా సాగుతాయి. ఆలోచనలు అనుకూలంగా సాగుతాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తిచేస్తారు. భూసం
నేషనల్ క్రష్ రశ్మిక మందన్న, టాలెంటెడ్ హీరో దీక్షిత్ శెట్టి జంటగా నటిస్తున్న సినిమా ‘ది గర్ల్ ఫ్రెండ్‘. ఈ సినిమాను ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్, ధీరజ్ మొగిలినేని ఎంటర
మహిళల వన్డే ప్రపంచకప్ ట్రోఫీని సాధించిన భారత క్రికెట్ జట్టు బుధవారం ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని మర్యాద పూర్వకంగా కలిసింది. ఢిల్లీలోని తన నివాసంలో ప్రధాని మోడీ టీమిండియా సభ్యులకు ఆతి
తాము వద్దన్నా వినకుండా ప్రేమ పేరుతో కులాంతర వివాహాం చేసుకున్న కుమార్తెను అత్తవారింటికి వెళ్లకుండా అడ్డుకునేందుకు కన్న తల్లిదండ్రులు కిడ్నాప్ చేసేందుకు యత్నించారు. ఈ సంఘటన జగిత్యాల
రెండు దశాబ్దాల పాటు అవినీతి, అక్రమాలు, అవకాశవాద రాజకీయాలతో బీహార్ రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడిందని బీహార్ కాంగ్రెస్ ఎన్నికల పరిశీలకులు,రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శ
సూపర్స్టార్ రజనీకాంత్ హీరోగా, కమల్ హాసన్ నిర్మాణ సంస్థ రాజ్ కమల్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్ పతాకం బ్యానర్ పై భారత సినీ రంగంలో మైలు రాయిగా నిలిచే మహత్తరమైన ప్రాజెక్ట్ ని ప్రకటించారు. ఈ చిత్ర
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అధికార దుర్వినియోగం చేస్తోందని బిఆర్ఎస్ మాజీ ఎంఎల్ఎ బాల్క సుమన్ ధ్వజమెత్తారు. తెలంగాణ భవన్లో గెల్లు శ్రీనివాస్ యాదవ్ ,చాడ కిషన్ రెడ్డి ,ఆజo అలీ ,ము
బోస్టన్ : ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకులు శ్రీ రవిశంకర్కు బోస్టన్ గ్లోబల్ ఫోరం 2025 వరల్డ్ లీడర్ ఫర్ పీస్ అండ్ సెక్యూరిటీ అవార్డు లభించింది. ప్రపంచ శాంతి,సయోధ్య, మానవతానాయకత్వంలో ఆయన చేసి
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పాన్ ఇండియా మూవీ ’పెద్ది’ షూటింగ్లో బిజీగా ఉన్నారు. బుచ్చి బాబు సానా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ఇంతకు ముందు ఎప్పుడూ చూడని పాత్రకు ప్రాణం పోసేందుకు చరణ్
మహారాష్ట్ర, రాజస్థాన్ రాష్ట్రాల్లో 18 కరాటే కాంపిటీషన్లో పాల్గొని గోల్డ్ మెడల్స్ సాధించిన ఓల్డ్ సిటీ కిషన్బాగ్కు చెందిన12 యేండ్ల సాబా మొహీంని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మం
వాషింగ్టన్ : అమెరికా స్థానిక ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. అధ్యక్షుడు ట్రంప్కు ఓటర్లు షాక్ ఇచ్చారు. కీలకమైన న్యూయార్క్ మేయర్ పదవితోపాటు అనేక రాష్ట్రాల్లో జరిగి
దేశంలో నీటి నిర్వహణ పరిష్కారాలకు సంబంధించి అత్యంత విశ్వసనీయ సంస్థ అయిన సింటెక్స్, తమ 50వ వార్షికోత్సవం సందర్భంగా ఒక చారిత్రాత్మక మైలురాయిని సాధించింది. బాధ్యతాయుతమైన రీతిలో నీటి వినియ
మెక్సికోసిటీ : మెక్సికో అధ్యక్షురాలు క్లాడియా షీన్బామ్కు బహిరంగంగా నడిరోడ్డుపైనే లైంగిక వేధింపులు ఎదురయ్యాయి. హిస్టారిక్ డౌన్టౌన్లో మంగళవారం ఆమె ప్రజలతో బహిరంగంగా మాట్లాడుతుండ
కోటక్ మహీంద్రా బ్యాంక్ భాగస్వామ్యంతో డిస్ట్రిక్ట్ బై జొమాటో అనే గో-అవుట్ ప్లాట్ ఫామ్, లగ్జరీ డైనింగ్లో కొత్త అధ్యాయాన్ని పరిచయం చేస్తోంది. ఇది భారతదేశంలోని అత్యంత వివేకవంత మైన పోషకు
మహారాష్ట్రలోని గానుగాపూర్ దత్తాత్రేయ స్వామి దైవదర్శనానికి కారులో వెళ్లి, మొక్కులు తీర్చుకొని అక్కడి నుంచి తిరుగు ప్రయాణమైన వారిని మృత్యువు రూపంలో వచ్చిన బొలెరో వాహనం షిఫ్ట్ కారును
నాగర్కర్నూల్ జిల్లా, కల్వకుర్తి మున్సిపల్ పరిధిలో ఘోర ఘటన చోటుచేసుకుంది. మున్సిపల్ పరిధిలోని సంజాపూర్లో వివాహేతర సంబంధం ముగ్గురు ప్రాణాల మీదకు తెచ్చింది. వివరాల్లోకి వెళ్తే.. గామాన
యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలి క్రీడల్లో రాణించాలని కోరిన మంత్రి శ్రీహరి జూపర్ ఎల్ఈడీ సంస్థ సీఎస్ఆర్ నిధులతో ఈ పోటీలను నిర్వహిస్తోంది రెండు తెలుగు రాష్ట్రాల నుంచి 600 ట
న్యూఢిల్లీ : వచ్చే నెల నుంచి భారత్, రష్యా నుంచి ముడిచమురు దిగుమతిని నిలిపివేస్తుంది. నేరుగా రష్యా క్రూడాయిల్ రాక మనకు ఆగిపోతుంది. రష్యా ప్రముఖ చమరు కంపెనీలు రోస్నెఫ్ట్, లూకాయిల్పై అమె
ఛండీగఢ్: పంజాబ్ లోని లుథియానా జిల్లాలో సమ్రాలా బ్లాక్లో కబడ్డీ ఆటగాడు గుర్వీందర్ సింగ్ను ఆగంతకులు కాల్చి చంపారు. ఈ హత్యకు బాధ్యత వహిస్తూ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ అన్మోల్ బిష్ణోయ్ ప
అచ్చంపేట : నాగర్కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలంలోని నల్లమల అటవీ ప్రాంతంలో బుధవారం ఉదయం పెద్ద ప్రమాదం తప్పింది. శ్రీశైలం వైపు వెళ్తున్న ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు అక్కమ దేవి ఘాట్ రోడ్డు
మన తెలంగాణ/మోతె: సూర్యాపేట జిల్లా, మోతె మండల పరిధిలోని మామిళ్లగూడెం సమీపంలో కుక్కను తప్పించబోయి కారు అదుపు తప్పి పల్టీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఒక మహిళ మరణించగా, ముగ
న్యూఢిల్లీ: దక్షిణాఫ్రికాతో జరగనున్న రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ కోసం బిసిసిఐ(బీసీసీఐ) టీమిండియా జట్టును ప్రకటించింది. శుభ్ మన్ గిల్ సారథ్యంలోని15 మంది సభ్యుల జట్టును బుధవారం ఎంపిక
ఉత్తరప్రదేశ్ లోని చునార్ రైల్వేస్టేషన్లో బుధవారం ఉదయం పట్టాలు దాటుతున్న ప్రయాణికులను రైలుఢీకొనడంతో ఆరుగురు మహిళలు ప్రాణాలు కోల్పోయారు. మృతులు సవిత(28), సాధన ( 16 ) .శివకుమారి ’( 12) అంజుదేవి (2
బీజేపీ, ఎన్నికల కమిషన్ కుమ్మక్కయి ఓట్ల చోరీకి పాల్పడుతున్నాయని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ తీవ్రస్థాయిలో విమర్శించారు. 2024లో హర్యానాలో ఓట్ల చోరీ కారణంగానే కాంగ్రెస్ పార్టీ విజయం అం
ఎదురు కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందిన సంఘటన చత్తీస్ గఢ్- తెలంగాణ సరిహద్దులోని బీజాపూర్ జిల్లలో బుధవారం చోటుచేసుకుంది. వివరాలలోకి వెళితే.. బీజాపూర్ జిల్లలో భద్రతా బలగాలు క
తెలుగు రాష్ట్రాల్లో కార్తీకపౌర్ణమిని అంతటా ఘనంగా జరుపుకున్నారు. శివాలయాలలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు, దీపారాధనలు జరిగాయి. తెల్లవారుజాము నుంచే అలయాలకు చేరుకుని కార్తీక దీపాలు వెలిగిం
హైదరాబాద్: సిఎం రేవంత్ రెడ్డి.. బిఆర్ఎస్ ను విమర్శించే వ్యాఖ్యలు నిరాశ, నిస్పృహకు సంకేతం అని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ తెలిపారు. తనను వ్యక్తిగతంగా విమర్శలు చేసినా.. సిఎం పదవి
హైదరాబాద్: ఇటీవల వరుస రోడ్డు ప్రమాదాలు సంభవిస్తుండడం మరణాల సంఖ్య కూడా రోడ్డు ప్రమాదాల ద్వారా అధికంగా జరుగుతుండడంతో రవాణా శాఖ అప్రమత్తమైందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. రవాణా శాఖ
హైదరాబాద్: స్టాక్ మార్కెట్ లో ట్రేడింగ్ పేరిట భారీ మోసం వెలుగులోకి వచ్చింది. మహిళలు ఓ వ్యాపారిని రూ.4.89 కోట్లు మోసం చేశారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరుకు చెందిన వ్యాపారి (41) స్టాక్ ట్
అమరావతి: మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఎంతో మంది పాత్ర ఉంది అని బిజెపి నేత ఆది నారాయణ రెడ్డి తెలిపారు. తాము మాజీ సిఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికు సూపర్ చెక్ పెట్టబోతున్నాం
హైదరాబాద్: తెలంగాణలో వేర్వేరు రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు జాతీయ రహదారి 65 పై ఆర్టిసి బస్సుకు ప్రమాదం తప్పింది. ముత్తంగి గ్రామ సమీపంలో ముందు ఉన్న కార్
ఛండీగఢ్: ఓట్ చోరీపై హెచ్ ఫైల్స్ పేరుతో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ ఆరోపణలు చేశారు. హర్యానాలో 25 లక్షల ఓట్ల చోరీ జరిగిందని కేంద్ర ఎన్నికల సంఘంపై విమర్శలు గుప్పించారు. హర్యానా అసెంబ్
రాజేంద్రనగర్: రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎర్రబొడ కాలనీలో గంజాయి గ్యాంగ్ రెచ్చిపోయింది. పార్క్ చేసిన కారు అద్దాలను గంజాయి గ్యాంగ్ ధ్వంసం చేసింది. ఈ విషయ
బీహార్ రాష్ట్రం కొన్నేళ్లుగా నిరుద్యోగంతో అల్లాడుతుండగా ఎన్నికల జాతరలో నాయకులు, పార్టీలు ఇచ్చిన హామీల జల్లు నిరుద్యోగ యువతకు ఏమాత్రం ఊరట కలిగించడం లేదు. ఈ సమస్యను అంతగా పట్టించుకోని
హైదరాబాద్: కాంగ్రెస్, బిఆర్ఎస్ మధ్యే అవగాహన ఒప్పందం కుదిరిందని బిజెపి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. మాజీ సిఎం కెసిఆర్ గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా పని చేశారని విమర్శలు గ
లక్నో: ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం మిర్జాపూర్ ప్రాంతం చునార్ రైల్వే స్టేషన్లో ప్రయాణికులను రైలు ఢీకొట్టింది. 13309 అనే నంబర్ గలం చోపాన్-ప్రయాగ్రాజ్ ఎక్స్ప్రెస్ నుంచి దిగుతున్న ప్రయాణికులన
భారత స్వాతంత్య్ర పోరాటంలో సాధారణ భారతీయులను సైతం భావోద్వేగంతో ఉర్రూతలూగించి, స్వతంత్ర సమరం వైపు నడిపించి, విప్లవకారులు నవ్వుతూ ఉరికంభంల వైపు తీసుకెళ్లి, రవి అస్తమించని బ్రిటిష్ సామ్ర
తెలుగు రాష్ట్రాలను ప్రమాదాలు కలవరపెడుతున్నాయి. ఒక విషాదం నుంచి తేరుకోకముందే మరో ఘోరం వెంటాడుతోంది. 2025 సంవత్సరం తెలుగు రాష్ట్రాలకు ఎంతో మందికి కలిసి వచ్చిందో తెలియదు గానీ, అనేక కుటుంబాల
హైదరాబాద్: భారత మహిళజట్టు వన్డే వరల్ కప్ గెలిచి సంచలనం సృష్టించింది. సెమీ ఫైనల్లో ఆస్ట్రేలియా, ఫైనల్లో దక్షిణాఫ్రికాను ఓడించి వరల్డ్ కప్ ముద్దాడింది. రెండు విజయాల్లో కెప్టెన్ హర్మన్
తెలంగాణ స్వాతంత్య్రోద్యమ పుటల్లో శాశ్వతంగా చెరగని అక్షరాలతో నిలిచిపోయిన పేరు నల్లా నరసింహులు. అణచివేత, దోపిడీ, బానిసత్వం నిండిన నిజాం రాజ్యానికి వ్యతిరేకంగా ప్రాణాలర్పించి పోరాడిన మ
అఖిల్, తేజస్విని జంటగా నటిస్తున్న సినిమా ‘రాజు వెడ్స్ రాంబాయి‘. ఈ చిత్రాన్ని ఈటీవీ విన్ ఒరిజినల్స్ ప్రొడక్షన్ ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తోంది. ‘రాజు వెడ్స్ రాంబాయి‘ చిత్రాన్ని డా.నాగ
బెంగళూరు: కర్నాటక రాష్ట్రంలో బీదర్ జిల్లా హల్లిఖేడ్లో బుధవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరగింది. వ్యాను-కారు ఢీకొట్టడంతో ముగ్గురు మృతి చెందారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర
కృష్ణ బురుగుల, ధీరజ్ ఆత్రేయ, మణి వక్కా, రామ్ నితిన్ ప్రధాన పాత్రల్లో మౌంట్ మెరు పిక్చర్స్ నిర్మిస్తున్న యూత్ఫుల్ క్రేజీ ఎంటర్టైనర్ జిగ్రీస్. హరిష్ రెడ్డి ఉప్పుల దర్శకత్వం వహిస్తున్న
వర్సటైల్ సింగర్ రామ్ మిరియాల ‘సంతాన ప్రాప్తిరస్తు‘ సినిమా టైటిల్ సాంగ్ పాడారు. కాసర్ల శ్యామ్ లిరిక్స్ అందించిన ఈ పాటను సునీల్ కశ్యప్ కంపోజ్ చేశారు. -’సంతాన ప్రాప్తిరస్తు, శుభమస్తు, అవిఘ
కింగ్ నాగార్జున ఆల్టైం కల్ట్ క్లాసిక్ ’శివ’ బాక్సాఫీసు రికార్డులుని తిరగరాస్తూ ఇండియన్ సినిమాను ’బిఫోర్ శివ’, ’ఆఫ్టర్ శివ’గా పునర్నిర్వచించింది. రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో1989లో విడ
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తిరుపతి జిల్లా కేంద్రంలో దారుణం వెలుగులోకి వచ్చింది. విద్యార్థులపై ప్రభుత్వ సంక్షేమ హాస్టల్ వాచ్ మెన్ వికృత చేష్టలకు పాల్పడ్డాడు. వాచ్ మెన్ హరిగోపాల్
హైదరాబాద్ : కార్తీక పౌర్ణమి సందర్భంగా తెలంగాణలో శివాలయాలు భక్తజన సంద్రంగా మారాయి. బుధవారం తెల్లవారుజాము నుంచే భక్తులు తండోపతండాలు శివాలయాలకు తరలివస్తున్నారు. పలువురు భక్తులు భద్రా
నిత్యం ప్రతి ఇంట్లో దేవుని చెంత దీపారాధన చేయడం పరిపాటే. ప్రత్యేకించి కార్తీక మాసంలో దీపాలు వెలిగించడం, దీపదానం చేయడం వల్ల కోటి రెట్ల పుణ్యఫలం సిద్ధిస్తుందని శాస్త్రాల సారాంశం. శైవ, వైష
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చిత్తూరు జిల్లా సీతమ్స్ ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ సెకండ్ ఇయర్ విద్యార్థి రుద్ర కాలేజీ థర్డ్ ఫ్లోర్ నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. సీతమ్స్ కాలేజీ వద
న్యూయార్క్: అమెరికాలోని లూయిస్విల్లేలో కెన్ టక్క్ విమానాశ్రయంలో విమానం కూలిపోయింది. ముహమ్మద్ అలీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు నుంచి విమాన్ టేకాఫ్ తీసుకుంటుంగా ఒక్కసారిగా మంటలచెలరేగడం
మన తెలంగాణ/హైదరాబాద్ : బిజెపి, -బిఆర్ఎస్ల మధ్య ఫెవికాల్ బంధం లేకపోతే 11వ తేదీలోగా బిఆర్ఎస్ అధ్యక్షుడు కెసిఆర్ను, ఆ పార్టీ ఎంఎల్ఎ హరీష్రావును కాళేశ్వరం అవినీతి కేసులో సిబిఐతో ఎఫ్ఐఆ
మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో ఫీజు రీయింబర్స్మెంట్ విధానంపై అధ్యయనానికి ప్ర భుత్వం కమిటీ ఏర్పాటు చే సింది. ఈ మేరకు మంగళవారం సిఎస్ కె. రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు. సంక్షేమశ
మన తెలంగాణ/వరంగల్ కార్పొరేషన్/నాగర్కర్నూల్ /మహేశ్వరం : వరంగల్,నాగర్కర్నూల్, రంగారెడ్డిజిల్లాలో మంగళవారం భారీ వర్షాలు పడ్డాయి. వరంగల్ ఏనుమాముల మార్కెట్లో వ ర్షం కారణంగా పత్తి బస్తాల
మనతెలంగాణ/హైదరాబాద్: ఫీజురీయింబర్స్మెంట్ బకాయిలు రూ.10,000 కోట్లకుపైగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉద్దేశపూర్వకంగా నిలిపివేసి లక్షలాది మంది పేద, మధ్యతరగతి విద్యార్థులకు ఉన్నత విద్య ను పొ
మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వానికి లిక్కర్ కంపెనీ లు మరోసారి అల్టిమేటం జారీ చేశాయి. పెండింగ్ బకాయిలను చె ల్లించకపోతే లిక్కర్ ఉత్పత్తి ఆపేస్తామని హెచ్చరించాయి. తక్షణమే బకాయిల
మేషం : కుటుంబ సభ్యులతో శుభకార్యాలలో పాల్గొంటారు. పాత మిత్రులను కలుసుకుని కీలక విషయాలు చర్చిస్తారు. చేపట్టిన పనులు ఆశాజనకంగా సాగుతాయి. విందు వినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపార
ప్రఖ్యాత పారిశ్రామిక వేత్త, హిందూ జా గ్రూప్ చైర్మన్ గోపీచంద్ పి. హిందూజా (85) సోమవారం లండన్లో కన్నుమూశారు. ఆయన కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. 2023లో ఆయన స
రంగారెడ్డి జిల్లా, మహేశ్వరంలో మంగళవారం సాయంత్రం కురిసిన భారీ వర్షాలకు రామచంద్రగూడ కుంట తెగింది. దీంతో మోడల్ స్కూల్, కస్తూర్బా స్కూల్, డైట్ కాలేజీలు నీట మునిగాయి. విద్యార్థులు భయందోళనతో
వికారాబాద్ జిల్లా ఎస్పి కార్యాలయంలో దారుణం చోటుచేసుకుంది. కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న హోంగార్డు సిహెచ్. శ్రీనివాస్ (40) మంగళవారం పోలీస్ వాహనాన్ని శుభ్రం, కడుగుతుండగా విద్యుత్ షా
హర్యానా లోని ఫరీదాబాద్కు చెందిన ఓ వ్యక్తి మంగళవారం 17 ఏళ్ల టీనేజర్ను వెంబడించి, వేధించి కాల్పులు జరిపాడు. ప్రైవేట్ లైబ్రరీ బయట ఈ సంఘటన జరిగింది. నిందితుడు పిస్తోలును అక్కడే విడిచిపెట్
దేశవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో పిఎం పోషణ్ పథకం కింద మధ్యాహ్న భోజనం వంట సరుకుల ధరలను కేంద్రం పెంచింది. కాగా, కేంద్రం ఉత్తర్వులకు అనుగుణంగా రాష్ట్రంలో మధ్యాహ్న భోజనానికి సంబంధించి వ
బిసి గురుకుల విద్యాలయాలకు ప్రభుత్వం రూ. 79.5 కోట్లు మంజూరు చేసింది. రూ. 75 కోట్లు మంజూరు చేస్తూ బిసి సంక్షేమ శాఖ మంగళవారం జిఓ 164, బిసి గురుకులాలకు రూ. 4.50 కోట్లు మ ంజూరు చేస్తూ జిఓ 163 జారీ చేసింది. ప
శ్రీ సత్యసాయి జిల్లాలో మరో రోడ్డు ప్రమాదం సంభవించింది. చెన్నేకొత్తపల్లి మండలం దామాజిపల్లి వద్ద 44వ జాతీయ రహదారిపై ప్రైవేట్ బస్సు బోల్తా పడటంతో ఒకరు మృతి చెందగా, మరో ఎనిమిది మంది గాయపడ్డ
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల ఘోర బస్సు ప్రమాదంపై రాష్ట్ర మానవ హక్కుల సంఘం స్పందించింది. ఈ ఘటనను రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ (హెచ్ఆర్సి) సుమోటోగా తీసుకుని కేసు నమోదు చేసింది. మీడియా ఛానల్స
జూబ్లీహిల్స్ ప్రజల అభివృద్ధి కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. మంగళవారం రాత్రి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్
రైతును విస్మరిస్తే రాజ్యం బాగుపడదని జన జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. జాగృతి జనం బాట కార్యక్రమంలో భాగంగా ఆదిలాబాద్ పట్టణంలో మంగళవారం ఉదయం విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చ
యువ సామ్రాట్ నాగ చైతన్య తండేల్ బ్లాక్బస్టర్ సక్సెస్ తర్వాత ఇప్పుడు మిథికల్ థ్రిల్లర్ ‘ఎన్సి24’ చేస్తున్నారు. ఈ చిత్రానికి విరూపాక్షతో సంచలన విజయాన్ని అందుకున్న కార్తీక్ దండు దర్శకత
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి నోటి విలువ, నీటి విలువ తెలియదు అని మాజీ మంత్రి, బిఆర్ఎస్ నేత నిరంజన్ రెడ్డి విమర్శించారు. 60 ఏండ్ల కలను సాకారం చేసిన కెసిఆర్ గురించి సిఎం రేవంత్ రెడ్డి అడ్డగో
మణికొండలో కాల్పులు కలకలం సృష్టించాయి, ఎపికి చెందిన మాజీ ఎమ్మెల్సీ ఇంటి వివాదంలో మంగళవారం కాల్పులు జరిపారు. పోలీసుల కథనం ప్రకారం...ఎపికి చెందిన మాజీ ఎమ్మెల్సీ కెఈ ప్రభాకర్కు మణికొండలోన
జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో నువ్వా-నేనా అన్నట్లు త్రిముఖ పోటీ జరుగుతున్న సమయంలో తెలంగాణ జనసేన పార్టీ బిజెపికి మద్దతు ప్రకటించింది. తెలంగాణ జనసేన పార్టీ అధ్యక్షుడు ఎన్. శంకర్ గౌడ్ను మ
తెలంగాణ వ్యాప్తంగా పంచాయతీ కార్యాలయాల్లో ఔట్సోర్సింగ్ ప్రాతిపదికన పని చేస్తున్న 1037 మంది ఔట్ సోర్సింగ్ పంచాయతీ కార్యదర్శుల సేవలను మరో ఏడాది పొడిగిస్తూ పంచాయతీరాజ్ శాఖ మంగళవారం ఉత్తర
విభిన్నమైన సినిమాలు చేయడంలో యువ హీరో నవీన్ పొలిశెట్టి ఎప్పుడూ ముందుంటాడు. ‘జాతిరత్నాలు’ సినిమాతో ఇండస్ట్రీని షేక్ చేసిన నవీన్ ఆ తర్వాత.. ‘మిస్ శెట్టి.. మిస్టర్ పొలిశెట్టి’ అనే సినిమాతో
అటు నిర్మాతగా, ఇటు నటుడిగా ఒకప్పుడు ఫుల్ జోష్లో ఉన్న బండ్ల గణేష్ గత కొంతకాలంగా సినిమాలు చేయడం లేదు. కానీ, అడప దడపాగా సినిమా ఫంక్షన్లలో కనిపిస్తూ.. తనదైన శైలీలో స్పీచ్లు ఇస్తూ సంచలనాలు స
విద్య, ఆరోగ్యం, ఉపాధి ఉద్యోగాల సమస్యలపై యువత ప్రభుత్వాన్ని ప్రశ్నించకుండా సోషల్ మీడియా రీల్స్కు యువతను బానిస చేయాలని ప్రధాని మోడీ కోరుకుంటున్నారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ధ్వ
బీహార్లో ఇండియా కూటమి అధికారం లోకి వస్తే రైతులకు వరిపంటపై క్వింటాల్కు రూ.300, గోధుమపై రూ.400 వంతున బోనస్ అందజేస్తామని ఆర్జేడీ నేత తేజస్వియాదవ్ మంగళవారం వెల్లడించారు. పత్రికావిలేకరుల సమ
అతడో డాక్టర్ పేరు డాక్టర్ మహేంద్ర రెడ్డి, తన భార్యను హత్యచేశాడనే ఆరోపణలతో గతనెల అరెస్ట్ అయ్యాడు.హత్య చేసిన కొన్నివారాల తర్వాత నలుగురు, ఐదుగురు మహిళలకు ‘నీ కోసమే నా పెళ్లాన్ని చంపేశా‘ అ
రాయ్పూర్: ఛత్తీస్గఢ్లో ఘోర ప్రమాదం సంభవించింది. మంగళవారం బిలాస్పూర్లో రెండు రైళ్లు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో పలువురు మృతి చెందినట్లు తెలుస్తోంది. మంగళవారం సాయంత్రం 4 గంటల సమయంలో లాల
ఐపిఎల్లో సన్రైజర్స్ హైదరాబాద్ జట్టును ఇష్టపడే వాళ్లకి జట్టు ఓనర్ కావ్య మారన్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పని లేదు. తన ఫ్రాంచేజీ మ్యాచ్ ఆడుతుందంటే స్టాండ్స్లో ఉంటూ తన టీంక
హిందుజా గ్రూప్ ఛైర్మన్ గోపీ చంద్ పి హిందుజా (85) కన్నుమూశారు. వ్యాపార వర్గాల్లో ‘జిపి’ గా గోపీ చంద్ పి హిందుజా పేరు పొందారు. 2023 హిందుజా గ్రూప్ ఛైర్మన్ గా బాధ్యతలు చేపట్టారు. కొన్ని వారాలుగా
అండర్-19 వన్డే ఛాలెంజర్ ట్రోఫీ బుధవారం (నవంబర్ 5) నుంచి హైదరాబాద్ వేదికగా ప్రారంభంకానుంది. ఈ టోర్నమెంట్లో టీం ఇండియా క్రికెట్ దిగ్గజం రాహుల్ ద్రవిడ్ కుమారుడు అన్వయ్ ద్రవిడ్ టీమ్ సిలో చో
హైదరాబాద్: వికారాబాద్ జిల్లా తాండూరు వద్ద మరో కర్ణాటక ఆర్టీసి బస్సుకు ప్రమాదం జరిగింది. కరణ్ కోట్ సమీపంలో ఎదురుగా వస్తున్న సిమెంట్ లారీని కర్ణాటక ఆర్టీసి బస్సు ఢీకొంది. గుల్బర్గా నుంచి
అమరావతి: కృష్ణా జిల్లా తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో మాజీ సిఎం వైసిపి జగన్ మోహన్ రెడ్డి పర్యటనలో అపశ్రుతి చోటు చేసుకుంది. ఉయ్యూరు మండలం గండిగుంట వద్ద ఆయన కాన్వాయ్ లోని వాహనాలు ఒకదానికొకట
నవీ ముంబై: భారత మహిళ జట్టు ఆదివారం సంచలనం సృష్టించింది. ఎన్నో ఏళ్ల సుదీర్ఘ ఎదురుచూపులకు ముగింపు పలికింది. సౌతాఫ్రికాతో జరిగిన ఫైనల్ మ్యాచ్లో 52 పరుగుల తేడాతో గెలిచి.. ఐసిసి మహిళల వన్డే క
నాగర్కర్నూల్ జిల్లా అచ్చంపేట మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. హజీపూర్ సమీపంలో శ్రీశైలం- హైదరాబాద్ రహదారిపై వేగంగా దూసుకొచ్చిన ఓ లారీ అదుపుతప్పి ఎదురుగా వస్తున్న కారును ఢీకొట్టింది.
బికనీర్: సబర్మతి ఎక్స్ప్రెస్ రైలులో ఓ ఆర్మీ జవాన్ దారుణ హత్యకు గురయ్యాడు. ఈ విషాద సంఘటన ఆదివారం రాత్రి జమ్మూ తావి సబర్మతి ఎక్స్ప్రెస్లో జరిగింది. వివరాల్లో వెళితే.. జమ్మూ కాశ్మీర్ల
హైదరాబాద్: సంగారెడ్డి జిల్లా కక్కర్ వాడలో దారుణం చోటు చేసుకుంది. కూతురు తన ఇష్టానికి వ్యతిరేకంగా ప్రేమ వివాహం చేసుకుందని ఓ తండ్రి దారుణానికి పాల్పడ్డాడు. కూతురు కుటుంబ సభ్యులు అబ్బాయి
తెలుగుతో పాటు కన్నడ సీరియల్స్లో నటించే ఓ నటికి ఆన్లైన్లో టార్చర్ చూపించాడు ఓ దుర్మార్గుడు. ఫేస్బుక్లో అసభ్య సందేశాలు పంపుతూ ఆమెను తెగ ఇబ్బంది పెట్టాడు. చివరకు ఆ నటి పోలీసులను ఆశ్ర
తిరుపతి: తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వెంకన్నను దర్శించుకునేందుకు మంగళవారం అధిక సంఖ్యలో భక్తులు తిరుమలకు చేరుకుంటున్నారు. దీంతో శ్రీవారి సర్వద
