హైదరాబాద్: తెలంగాణ మంత్రి కొండ సురేఖ(Konda Surekha) వివాదంలో చిక్కుకున్నారు. వరంగల్లోని కృష్ణ కాలనీ ప్రభుత్వం బాలికల జూనియర్ కళాశాల ఆవరణలో రూ.5 కోట్ల సిఎస్ఆర్ నిధులతో అరవిందో ఫార్మా ఫౌండేషన్ ని
హైదరాబాద్: హృతిక్ రోషన్ (Hrithik Roshan), టైగర్ ష్రాఫ్ హీరోలుగా నటించిన ‘వార్’ సినిమా ఎంతటి విజయం సాధించిందో అందరికి తెలిసిందే. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్గా ‘వార్-2’ త్వరలోనే ప్రేక్షకుల ముందకు
హైదరాబాద్: ‘ఏం మాయ చేశావే’ సినిమాతో అందరిని మాయ చేసి. స్సల్పకాంలోనే టాప్ హీరోయిన్గా మారిపోయారు సమంత(Samantha). ఒకప్పుడు ఫుల్ బిజీగా ఉన్న సామ్.. ఇప్పుడు సినిమాలకు దూరంగా ఉంటున్నారు. తాజాగా సమం
భుజ్: గుజరాత్లోని భుజ్ వైమానిక స్థావరాన్ని రక్షణ శాఖమంత్రి రాజ్నాథ్ సింగ్(Rajnath Singh) సందర్శించారు. ఆపరేషన్ సింధూర్ తర్వాత ఆయన తొలిసారిగా అక్కడకు వెళ్లారు. అక్కడ ఆర్మీ, వాయుసేన, బీఎస్ఎఫ్ స
ఇంగ్లడ్ లో టీమిండియా పర్యటనకు ముందు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి రిటైర్ మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తర్వాత టెస్ట్ కెప్టెన్ ఎవరనే విషయంపై సర్వత్రా అభిమానుల్లో ఆసక్తి నెల
ముంబై: భారత్-పాకిస్థాన్ల మధ్య ఉద్రిక్తతలు చల్లబడిన నేపథ్యంలో తాత్కాలికంగా రద్దైన ఐపిఎల్(IPL) మళ్లీ ప్రారంభంకానుంది. అయితే కొన్ని కారణాల వల్ల పలువురు విదేశీ ఆటగాళ్లు తిరిగి ఐపిఎల్లో పా
రణ్ బీర్ కపూర్, సాయి పల్లవి జంటగా నటిస్తున్న చిత్రం రామాయణ. ఈ చిత్రాన్ని నితీశ్ తివారీ రూపొందిస్తున్నారు. ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ నటించనున్నారంటూ ప్రచారం. ఇందులో కాజల్ రావణాసురుడి భా
వరుస సినిమాలతో బిజీ బిజీగా గడుపుతున్న ఎన్టీఆర్ తాజాగా దాదాసాహెబ్ పాల్కే బయోపిక్ చిత్రంలో నటిస్తున్నారనే సమాచారం. ఈ ప్రాజెక్టును ఎస్ఎస్ రాజమౌళి రెండు సంవత్సరాల క్రితం మేడ్ ఇన్ ఇండియా
పెళ్లి వేడుకల్లో తీవ్ర విషాదం నెలకొంది. అప్పటి వరకు ఎంతో ఉత్సహంగా కనిపించిన వ్యక్తి డిజే పాటలకు స్టెప్పులు వేస్తు ఒక్కసారిగా కుప్పకూలి మృతి చెందిన సంఘటన ఆంద్రప్రదేశ్ లోని మన్యం జిల్ల
అడవుల్లో కూంబింగ్కు వెళ్లిన ఓ సిఆర్పిఎఫ్ ఆఫీసర్ పిడుగుపాటుకు మృతి చెందిన సంఘటన జార్ఖండ్లోని వెస్ట్ సింగ్భూమ్ జిల్లాలో గురువారం రాత్రి చోటుచేసుకుంది. వివరాలలోకి వెళితే.. మావోయి
శాస్త్రవేత్తలు 1980 సంవత్సరంలో జయశంకర్-భూపాలపల్లి జిల్లాలో ప్రాణహిత-గోదావరి లోయలోని అన్నారం అనే గ్రామానికి దక్షిణాన కిలోమీటరు దూరంలో ఓ రాక్షసబల్లి(డైనోసార్) అవశేషాలను గుర్తించారు. అప
ఓ యువతిని వన్సైడ్ లవ్ చేసిన యువకుడు 8 సంవత్సరాల తర్వాత ప్రియురాలి భర్తను హత్య చేసిన ఘటన ఈనెల 10న అర్ధరాత్రి కేపీహెచ్బీ కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. వివరాలలోకి వెళిత
భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో అర్ధాంతరంగా నిలిచి పోయిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) సీజన్ 2025 శనివారం పునఃప్రారంభం కానుం ది. మధ్యలోనే ఆగిపోయిన ఐప
17వ తేదీన జాబ్మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి ఎం.రాధిక గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. అల్వాల్ ప్రభుత్వ ఐటిఐ కాళాశాలలో ఉదయం 11 గంటలకు జరుగు జాబ్మేళాలో వైఎస్కె ఇన్ఫోట
భారతదేశంలో ఆపిల్ ఉత్పత్తుల విస్తరణ వద్దని అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో తాను పెట్టిన పోస్ట్ ను బీజేపీ ఎంపీ, నటి కంగనా రనౌత్ తొలగించారు. బీజేపీ జాతీయ అధ్యక్
సుప్రీంకోర్టును నిలదీసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాజ్యాంగంలో ఎలాంటి నిబంధన లేనప్పుడు మీరు ఎలా ఆదేశిస్తారు? సుప్రీంకోర్టుకు 14 ప్రశ్నలను సంధించిన రాష్ట్రపతి ఆర్టికల్ 143(1) కింద సందేహాల
సంస్కృతి, సంప్రదాయాలను భవిష్యత్ తరాలకు అందించడమే లక్షం సరస్వతీ పుష్కరాల ఘాట్లను ప్రారంభించిన అనంతరం జరిగిన సభలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మనతెలంగాణ/భూపాలపల్లి జిల్లా ప్రతినిధి: రూ.200
మన తెలంగాణ/హైదరాబాద్: కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంపై సుప్రీంకోర్టులో విచారణ సందర్భం గా సిజెఐ జస్టిస్ బిఆర్ గవాయ్ నేతృ త్వంలోని ధర్మాసనం ఘాటు వ్యాఖ్య లు చేసింది. పర్యావరణ అనుమతు లు తీసు
మన తెలంగాణ / హైదరాబాద్ : ఎపి రాజధాని అమరావతి ప్రాంత అభివృద్ధి అథారిటీ (సిఆర్డిఎ) అభివృద్ధి కారణంగా కృష్ణ డెల్టా వ్య వస్థ (కెడిఎస్), నాగార్జునసాగర్ ప్రాజెక్టు కుడి కాలువ, నాగార్జునసాగర్ ప్
హైదరాబాద్కు చెందిన ముంబై టౌన్ప్లానింగ్ డిప్యూటీ డైరెక్టర్ వైఎస్ రెడ్డి ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు రూ. 9.04కోట్ల నగదు, రూ.23కోట్ల విలువైన ఆభరణాలు, వజ్రాలు స్వాధీనం మన తెలంగాణ/ హైదరాబాద్: ఎ
భారత్లో యాపిల్ విస్తరణ వద్దని టిమ్కుక్కు చెప్పా అక్కడ ఐ ఫోన్లు తయారు చేయడం నాకు ఇష్టం లేదు భారత్లో వ్యాపారం కష్టమని చెప్పా సుంకాలు లేని వాణిజ్యాన్ని భారత్ ప్రతిపాదించింది దోహాలో
మన తెలంగాణ / హైదరాబాద్: ఆర్ఓఎఫ్ఆర్ హక్కులు పత్రాలు పొందిన గిరిజన రైతుల ఆర్థిక అభివృద్ధి, జీవన ప్రమాణాలు పెంచడానికి ఇందిర సౌర గిరిజల వికాసం పథకం జీవో విడుదలైంది. ఈ పథకానికి రూ. 12,600 కోట్లు కే
ప్రియుడితో కలిసి మాజీ సైనికుడైన తన భర్తను హత్య చేసింది ఓ భార్య. ఆ తర్వాత పోలీసులకు దొరకకుండా తప్పించుకునేందుకు భర్త మృతదేహాన్ని 6 ముక్కలుగా నరికి.. ఆ భాగాలను వేర్వేరు ప్రదేశాల్లో పడేసిం
కుటుంబ కలహాలతో విసుగు చెందిన ఓ మహిళ తన ముగ్గురు కుమార్తెలతో కలిసి చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మేడిపల్లి పోలీస్స్టేషన్ పరిధిలో గురువారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివర
న్యూఢిల్లీ: సింధూ జలాల నిలిపివేతపై యథాతథస్థితి కొనసాగుతుందని విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ చెప్పారు. భారత్-పాక్ మధ్య సమస్యల పరిష్కారానికి థర్డ్పార్టీ జోక్యం అవసరంలేదని ఆయన అన్నారు.ఈ
సింగరేణి ప్రాంత నిరుద్యోగ యువతకు వివిధ ప్రైవేట్ కంపెనీల్లో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడం కోసం రామగుండం 1 ఏరియా గోదావరిఖని లో వచ్చే ఆదివారం (మే 18) న సింగరేణి ఆధ్వర్యంలో మెగా ఉద్యోగ మేళా
రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో దారుణం చోటు చేసుకుంది. తన 14 రోజుల పసి పాపను తండ్రి అత్యంత దారు ణంగా గొంతు కోసి హత్య చేశాడు. ఈ అమానీయ ఘటన గోల్కొండ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల
రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ఆడబిడ్డల ఆత్మగౌరవం గాయపరిచిందని, సిఎం రేవంత్ రెడ్డి సర్కారు తీరు అభ్యంతరకరంగా ఉందని మహబూబ్నగర్ బిజెపి ఎంపి డికె అరుణ తెలిపారు. ములుగు జిల్లా రామప్ప దేవాలయం
పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అబద్ధాలు చెపుతున్నాడా? లేదా అనేది నిర్థారించే అత్యంత కీలకమైన పాలీగ్రాఫ్ టెస్టు జరుగుతుంది. 2023 మే 9వ తేదీన జరిగిన హింసాత్మక ఘటనలు , ఘర్షణల ఉదంతంలో ఆయన
ఛత్తీస్గఢ్కు చెందిన బాలరాంపూర్ జిల్లాలోని లోయలో గురువారం మధ్యాహ్నం బస్సు పడిపోగా ముగ్గురు మృతి చెందారని, 53 మందికి గాయాలయ్యాయని పోలీస్ అధికారి తెలిపారు. ఈ దుర్ఘటన చందో పోలీస్ స్టేషన్
టర్కీలో భారీ భూకంపం సంభవించింది. గురువారం రిక్టర్ స్కేలుపై 5.2 తీవ్రతతో భూకంపం సంభవించిందని అధికారులు వెల్లడించారు. టర్కీలోని సెంట్రల్ అనటోలియా ప్రాంతంలోని కోన్యా ప్రావిన్స్లో భూకంప
భారత మహిళల క్రికెట్ జట్టు జూన్లో ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లనుంది. ఈ పర్యటనలో భారత్.. ఇంగ్లాండ్తో ఐదు టీ20లు, మూడు వన్డేలు ఆడనుంది. ఈ క్రమంలో గురువారం టీ20, వన్డే సిరీస్ లకు రెండు వేర్వేరు జ
ప్రసిద్ధ నిర్మాణ సంస్థ వారాహి చలన చిత్రం, కర్ణాటక మాజీ మంత్రి, ప్రముఖ పారిశ్రామికవేత్త గాలి జనార్ధన్ రెడ్డి కుమారుడు కిరీటి రెడ్డిని “జూనియర్” అనే ఫన్, ఫ్యామిలీ, ఎమోషన్తో నిండిన ఎంటర్
ఈ సంవత్సరం భారత సినీప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమాల్లో “థగ్ లైఫ్” ఒకటి. కమల్ హాసన్ హీరోగా, లెజెండరీ దర్శకుడు మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ హై-ఓక్టేన్ గ్యాంగ్
తెలంగాణ ప్రభుత్వంలో ఇబ్బంది పడుతున్న ప్రభుత్వ ఉద్యోగులు, విద్యార్థుల తరపున ప్రశ్నించే గొంతుకగా కేంద్ర మంత్రి బండి సంజయ్ మారారు. ఇటీవల కాలంలో బండి సంజయ్ వివిధ సమస్యలపై పలుమార్లు సీఎం ర
కంచగచ్చిబౌలి భూముల వ్యవహారంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మూర్ఖత్వం వల్ల అధికారులు జైలుకు వెళ్లే పరిస్థితి ఏర్పడిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వజమెత్తారు. ఇక్కడ పర్యా
హైదరాబాద్: ట్రాఫిక్ పోలీసుతో దురుసుగా ప్రవర్తించడంతో నమోదైన కేసులో గురువారం సాయంత్రం హీరో బెల్లంకొండ శ్రీనివాస్ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో విచారణకు హాజరయ్యారు. ఈ కేసులో అవసరమ
జమ్మూకశ్మీర్లోని పుల్వామాలో గురువారం భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారని పోలీసు అధికారులు తెలిపారు. అవంతిపొరకు చెందిన థ్రాల్ ప్ర
ఉత్తరప్రదేశ్లోని హర్దోయ్లో హర్దౌల్ మౌ గ్రామంలో ఉదయం 9.45 గంటలకు ఓ ఆటోరిక్షా, డంపర్ ట్రక్ను ఢీకొనడంతో ఆరుగురు మరణించారు, ముగ్గురికి గాయాలయ్యాయి అని అధికారులు తెలిపారు. ఆటోరిక్షా బంగార
దక్షిణ గాజా నగరం ఖాన్ యూనిస్పై వరుసగా రెండో రోజు రాత్రిపూట కూడా అనేక వైమానిక దాడులు జరగడంతో 54 మంది మరణించారు. ఖాన్ యూనిస్లో అసోసియేటెడ్ ప్రెస్ కెమరామ్యాన్ గణించినదాన్ని బట్టి గురువా
మంచి కాలేజీల కోసం వెతకాల్సిన అవసరం లేదు, లక్షలు ఖర్చు చేసి సీటు కొనాల్సిన అవసరం లేదు, నాలుగేళ్లు కష్టపడి చదవాల్సిన అవసరం అంతకన్నాలేదు. కేవలం లక్ష రూపాలు ఇస్తే ఇంజనీరింగ్, రూ.80వేలు ఇస్తే డ
సిఎం రేవంత్రెడ్డి న్యూలుక్ అందరినీ ఆకట్టుకుంది. గోధుమరంగు కలర్ కుర్తాలో ఆయన కాళేశ్వరంలోని త్రివేణి సంగమానికి వెళ్లినప్పుడు ఆయన న్యూలుక్ను చూసి అభిమానులు సంతోషపడ్డారు. రాష్ట్ర ప్ర
థ్రిల్లర్ సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తోన్న అశ్విన్ బాబు మరోసారి అలాంటి క్రేజీ ప్రాజెక్టుతోనే రాబోతున్నారు. ప్రస్తుతం ఆయన హీరోగా నటిస్తోన్న చిత్రం ‘వచ్చినవాడు గౌతమ్‘. అరుణ శ్రీ ఎ
ప్రపంచ సుందరీమణులు యాదగిరి గుట్టను సందర్శించారు. గురువారం సాయంత్రం గుట్టకు చేరుకున్న వీరికి ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా సుందరీమణులందరూ లక్ష్మీనరసింహస్వామిని దర్శి
హైదరాబాద్లో మరోసారి ఈడీ సోదాలు కలకలం సృష్టించాయి. ముంబయి వసాయి విరార్ మున్సిపల్ కార్పోరేషన్ స్కామ్లో భాగంగా ఈడీ అధికారులు.. ముంబై, హైదరాబాద్తో పాటు 12 ప్రాంతాల్లో గురువారం సోదాలు నిర
కాళేశ్వరం వద్ద సరస్వతీ పుష్కరాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సరస్వతీ పుష్కరస్నానం ఆచరించారు. గురువారం సాయంత్రం కాళేశ్వరం చేరుకున్న సిఎం రేవంత్.. సరస్వతీ పుష
హైదరాబాద్ నగర వాసులకు బ్యాడ్ న్యూస్. మెట్రో చార్జీల పెంపుకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో చార్జీలను భారీగా పెంచింది మెట్రో రైలు సంస్థ. హైదరాబాద్ మెట్రో వేలాది మంది ఉ
మధ్యప్రదేశ్ బిజెపి మంత్రి విజయ్ షాకు సుప్రీంకోర్టు షాకిచ్చింది. ఆపరేషన్ సిందూర్ లో పాల్గొన్న కల్నల్ సోఫియా ఖురేషిని “ఉగ్రవాదుల సోదరి” అని అన్నందుకు తనపై నమోదైన ఎఫ్ఐఆర్ను కొట్టేయాలన
న్యూఢిల్లీ: అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) 2023-25 ఎడిషన్ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ (WTC) కోసం భారీ ప్రైజ్మనీ ప్రకటించింది. మూడవ WTC సీజన్ వచ్చే నెలలో లార్డ్స్లో ఆస్ట్రేలియా-దక్షిణాఫ్రిక
బీబీనగర్: యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ పెద్దచెరువులో దూకి ఎయిమ్స్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఎయిమ్స్ లో అబిజిత్ జాయ్ అనే విద్యార్థి ఎంబిబిఎస్ నాలుగో సంవత్సరం చదువుతున్నా
హైదరాబాద్: హీరో బెల్లంకొండ శ్రీనివాస్పై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. జూబ్లీహిల్స్లో రెండ్రోజుల క్రితం ట్రాఫిక్ పోలీసులతో శ్రీనివాస్ దురుసుగా ప్రవర్తించారు. జ
హైదరాబాద్: నాంపల్లిలోని ఎంఎన్ జె క్యాన్సర్ ఆసుపత్రి సమీపంలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. ఓ వ్యక్తిని గుర్తు తెలియని దుండగులు కత్తితో విచక్షణరహితంగా దాడి చేసి పారిపోయారు. ఘటనా స్థల
హైదరాబాద్: సైనిక్ స్కూల్ వివాదంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ స్పందించారు. హుస్నాబాద్,సిరిసిల్ల జిల్లాలో సైనిక్ స్కూల్ కోసం గత నెల 15న కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్సింగ్ను కలిశానని వ
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పాలనాపరమైన అంశాలపై దృష్టి పెట్టడం కన్నా తన మాట వినని వారిని ఎలా లొంగదీసుకోవాలనే దానిపైనే ఎక్కువ దృష్టి పెడుతున్నట్ట
డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్ష పదవి అంతర్జాతీయ సంబంధాల్లో వివాదాస్పద ప్రవర్తనలో ఇమిడి ఉంది. ట్రంప్ దౌత్య అతిక్రమణలు, అవమానకరమైన భాష, భారత్పాకిస్తాన్ వివాదంలో అనవసర జోక్యం, ధనిక దేశం
తూర్పున ఉదయించే కాంతి రేఖలు మనకు ప్రతీ రోజూ నవశకానికి స్వాగతం పలుకుతుంది. తూర్పు దిక్కున అరుణారుణ కాంతులు మెల్లగా వ్యాపిస్తుంటే, అది కేవలం ప్రకృతి రమణీయమైన దృశ్యం మాత్రమే కాదు; మానవజాత
అమరావతి: సాగునీటి ప్రాజెక్టులు, కాలువలు నిర్మించి, స్థిరమైన వ్యవసాయ అభివృద్ధికి సర్ ఆర్థర్ కాటన్ చేసిన కృషిని ఎవరూ మర్చిపోలేరని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. సర్ఆర్థర్ కాటన్
నగర వ్యాప్తంగా ఇళ్ల నిర్మాణదారుల నుంచి భారీగా వసూళ్ల దందా అడిగినంత ఇవ్వకుంటే ఇళ్లు కూల్చివేస్తామంటూ బెదిరింపులు ఉప్పల్ పోలీస్ స్టేషన్ లో తుల్జాసింగ్ పై కేసు నమోదు హైదరాబాద్: జిహెచ్ఎం
హైదరాబాద్: అఫ్జల్గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. గోల్ మసీదు దగ్గరలో మూడు అంతస్తుల భవనంలో భారీగా మంటలు చెలరేగాయి. స్థానికుల సమాచారం మేరకు నాలుగు అగ్నిమాపక యంత
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న చిత్రం ఓజి కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాను దర్శకుడు సుజిత్ తెరకెక్కిస్తుండగా పూర్తి యాక్షన్ ఎంటర్టైనర్గా ఈ మ
హైదరాబాద్: అక్రమ సంబంధం ఉందనే అనుమానంతో భార్య తలపై కర్రతో బాది, గాజుతో చేయి నరాలు కోసి, చున్నీతో గొంతు బిగించి హత్య చేశాడు. సంఘటన హైదరాబాద్లోని బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.
లక్నో: ప్రపంచంలో ఎక్కడైనా స్త్రీ, పురుషులు పెళ్లి చేసుకుంటారు. ఇద్దరు యువతులకు పురుషులు అంటే ఇష్టం లేదు. దీంతో ఇద్దరు మధ్య చిగురించిన ప్రేమను పెళ్లిగా మార్చుకున్నారు. ఈ సంఘటన ఉత్తర ప్రద
ముంబై: స్వల్ప వ్యవధిలో ముగ్గురు టీమిండియా సీనియర్ క్రికెటర్లు టెస్టు క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించడం సంచలనంగా మారింది. ఆస్ట్రేలియాతో జరిగిన బోర్డర్గవాస్కర్ సిరీస్ మధ్యలోనే సీని
పురాతన రామప్ప ఆలయంలో పూజలు ఎల్ఇడి ద్వారా వీక్షించిన మంత్రి సీతక్క తెలుగుదనం ఉట్టిపడేలా పట్టుచీర, పట్టు పరికిణీల ధారణ గిరిజన సాంప్రదాయ కొమ్ము, కోయ నృత్య ప్రదర్శనలతో కళాకారుల స్వాగతం మ
రూ.2లక్షల కోట్లు ఖర్చు..అయినా పూర్తి కాని ప్రాజెక్టులు లక్ష కోట్లు ఖర్చుపెట్టి కాళేశ్వరం కట్టారు..వెయ్యి ఎకరాలకూ నీళ్లు ఇవ్వలేదు మట్టి పరీక్షలు లేకుండానే కాళేశ్వరం నిర్మాణం కట్టిన మూడే
నేటి నుంచి అంతర్వాహినికి పుష్కరాలు 26 వరకు కొనసాగనున్న పవిత్రస్నానాలు కాళేశ్వరం వద్ద అంతర్వాహినిగా ప్రవహిస్తున్న సరస్వతీ నేడు సిఎం రేవంత్రెడ్డి చేతుల మీదుగా పుష్కర ఘాట్లు ప్రారంభం ప
నదీ జలాల నిలిపివేతతో తీవ్ర సంక్షోభం భారత విదేశాంగశాఖకు పాక్ జలవనరుల మంత్రిత్వశాఖ లేఖ ఇస్లామబాద్/ న్యూఢిల్లీ: సింధు నదీ జలాల ఒప్పందం రద్దు నిర్ణయం పునః పరిశీలించాలని పాకిస్థాన్ బుధవార
ఎన్ని ఎకరాలకు నీళ్లు ఇచ్చారో చెప్పాలి ఏ జ్ఞానంతో కాళేశ్వరం కూలిందని దుష్ప్రచారం చేస్తున్నారు: హరీశ్రావు మన తెలంగాణ / హైదరాబాద్ : తెలంగాణలో 48 లక్షల ఎకరాలకు నీళ్ళు అందించి, సాగును బాగు చే
తక్కువ వ్యయంతో పూర్తయ్యే ప్రాజెక్టుల నిర్మాణాన్ని శరవేగంగా పూర్తి చేయాలి పాలమూరురంగారెడ్డిని ఉద్దండాపూర్ వరకు పూర్తి చేయాలి సమీక్షలో సిఎం రేవంత్రెడ్డి మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్
ఏప్రిల్ లో అనుకోకుండా అంతర్జాతీయ సరిహద్దు దాటి , పాక్ భూభాగంలోకి ప్రవేశించడంతో పాకిస్తాన్ రేంజర్లు అరెస్ట్ చేసిన బీఎస్ ఎఫ్ జవాన్ ను సురక్షితంగా మనదేశానికి అప్పగించారు. సరిహద్దు భద్రత
సౌత్ ఇండియన్ సినిమాలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది నయనతార. లేడీ సూపర్ స్టార్ గా ప్రశంసలు అందుకుంటున్న నయనతార చాలా కాలంగా ఎంతో డిమాండ్ ఉన్న హీరోయిన్లలో ఒకరిగా గుర్తింపు సొంతం
విజయ్ దేవరకొండ కథానాయకుడిగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం కింగ్డమ్. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య ప్రతి
ఒలింపిక్ స్వర్ణ పతక విజేత, భారత దిగ్గజ అథ్లెట్ నీరజ్ చోప్రాకు అరుదైన గౌరవం లభించింది. టెరిటోరియల్ ఆర్మీలో నీరజ్కు లెఫ్టినెంట్ కర్నల్ గౌరవ హోదాను ప్రదానం చేశారు. ఈ విషయాన్ని భారత రక్షణ
నిజామాబాద్ జిల్లా, ఆర్మూర్ మండలం, చేపూర్ గ్రామ జాతీయ 63వ రహదారి మూలమలుపు వద్ద డిసిఎం వ్యాన్, బైక్ ఢీకొన్న ఘటనలో ఇద్దరు అన్నదమ్ములు మరణించారు. ఈ ప్రమాదంలో ఆర్మూర్ పట్టణ దోబీగల్లీకి చెందిన
గత పాలకులు పదేళ్లపాటు ఇళ్ల పేరిట ప్రజలను మోసం చేశారని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఆరోపించారు. ఖమ్మం జిల్లా, మధిర నియోజకవర్గం, ఎర్రుపాలెం మండల కేంద్రంలో బుధవారం 50 పడకల సామాజిక
ఉప్పల్ హెచ్ఎండిఏ లేఅవుట్ (భగాయత్) ఆత్మగౌరవ భవనం నిర్మాణం కోసం తవ్విన పిల్లర్ గుంత ఇద్దరు పిల్లలను బలి తీసుకుంది. ఈతకు వెళ్లిన ఇద్దరు అన్నా తమ్ముళ్లు ప్రమాదవశాత్తు నీటిలో మునిగి మృతి చ
కేంద్ర ప్రభుత్వం ఉత్తరప్రదేశ్కు గొప్ప వరమిచ్చింది. సెమికండక్టర్ ప్లాంట్ ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. యుపిలోని జెవార్లో రూ 3,706 కోట్ల రూపాయల వ్యయంతో తలపెట్టిన హెచ్సిఎల్ ఫ్యాక్స్కాన్
ఇజ్రాయెల్ మరోసారి గాజాపై విరుచుకుపడింది. బుధవారం తెల్లవారుజామున వైమానిక దాడులలో 60 మంది వరకూ మృతి చెందారు. ఎంతో మంది తీవ్రంగా గాయపడ్డారని స్థానిక అధికారులు తెలిపారు. మృతులలో కనీసం 20 మంద
వివాహం చేసుకుంటానని చెప్పి వైద్యురాలిపై లైంగికదాడి చేసి, డబ్బులు తీసుకుని పరారైన యువకుడిపై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం…ఢిల్లీ, ఘజియాబాద్కు చెందిన య
రాష్ట్రంలో ఏ కొనుగోలు కేంద్రం వద్ద చూసినా రైతుల కన్నీటి గాథలే అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్రావు ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం ఈ మేరకు ఆయన ఎక్స్లో పోస్ట్ చేశారు. కని పెంచిన
తెలంగాణలో ఐదు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. వర్షాల నేపథ్యంలో రాగల మూడురోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే రెండ
వరంగల్లో కూల్చివేతలపై బిఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కెటిఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు బుధవారం ఆయన ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు. బుల్డోజర్ కంపెనీలతో ప్రభుత్వం రహస్య ఒప్పందం చేసు
అమెరికాలోని డల్లాస్ నగరంలో జూన్ 1న బీఆర్ఎస్ రజతోత్సవ వేడుకలను నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన పోస్టర్ను తెలంగాణ భవన్లో మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస యాదవ్ ఎమ్మెల్యే
ఎపికి చెందిన ఆర్మీ ఉద్యోగి అదృశ్యమయ్యారు. ఉత్తరాఖండ్ బేస్ క్యాంపులో పని చేసే కడప జిల్లా కలసపాడు మండలం ముదిరెడ్డిపల్లెకు చెందిన నాగార్జున రెడ్డి సెలవులపై స్వగ్రామానికి వెళ్లారు. అయితే
కర్రెగుట్టల్లో కేంద్ర బలగాలు చేపట్టిన ఆపరేషన్ కగార్ లో 31 మంది మావోయిస్టులు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. బుధవారం ఈ ఆపరేషన్ కు సంబంధించిన వివరాలను స్థానిక పోలీసులతో కలిసి సీఆర్పీ
కింగ్ విరాట్ కోహ్లీ(Virat Kohli) టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్ అవుతున్నట్లు ప్రకటించింది అభిమానులందరికీ షాక్ ఇచ్చాడు. ప్రతిష్టాత్మక ఇంగ్లండ్ పర్యటనకు ముందు కోహ్లీతో పాటు రోహిత్ కూడా రిటైర్ అ
బిజెపి మంత్రి విజయ్ షాకు మధ్యప్రదేశ్ హైకోర్టు షాకిచ్చింది. కర్నల్ సోఫియా ఖురేషీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మంత్రిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. ఆయనపై కేసు నమోదు చేయాలని పోలీసులక
న్యూఢిల్లీ: దాయాది దేశం పాకిస్థాన్ ఎట్టకేలకు కాళ్ల బేరానికి వచ్చింది. ఈ మేరకు భారత్కు(India) పాకిస్థాన్ లేఖ(Letter) రాసింది. పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత సింధూ జలాలా ఒప్పందంపై భారత్ తీసుకున్న న
ముంబై: టీం ఇండియా హిట్మ్యాన్ రోహిత్ శర్మ(Rohit Sharma) కొద్ది రోజుల క్రితం టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. గత ఏడాది జరిగిన టి-20 ప్రపంచకప్ విజయం తర్వాత టి-20 ఫార్మాట
ప్రమాదవశాత్తు చెరువులో పడి ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాద సంఘటన ఆంధ్రప్రదేశ్ లో ఏలూరు జిల్లాలో చోటుచేసుకుంది. భీమడోలు మండలంలోని పెదలింగంపాడులో ఓ వేడుకకు హాజరైన నలుగురు తిరుగు