మేషం నిరుద్యోగ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. చేపట్టిన పనులను అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. ఉద్యోగమున అధికారులతో సఖ్యతగా వ్యవహరించడం మంచిది. చిన్ననాటి మిత్రుల ఆగమనం ఆనందం కలిగిస్త
మన తెలంగాణ/హైదరాబాద్ : టోక్యో డెఫ్లింపిక్స్ 2025లో గోల్డ్ మెడల్ సాధించిన ధనుష్ శ్రీకాంత్కు శుభాకాంక్షలు తెలుపుతూ స్పోర్ట్ పాలసీలో భాగంగా షూటర్ ధనుష్కు ప్రభుత్వం తరుపున 1కోటి 20 లక్షల రూప
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రాన్ని చలి వణికిస్తోంది, ఎముకలు కొరికేలా చలి తీవ్రత మారింది. రాష్ట్రమంతటా సాధారణ ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోయాయి. గత నాలుగు రోజుల నుండి సింగిల్ డిజిట్కు ఉష్
రిజర్వేషన్లు పెంచకుండా ఎన్నికలకు వెళ్లొద్దు తక్షణమే ప్రధాని వద్దకు అఖిలపక్షాన్ని తీసుకెళ్ళాలి బిసి రిజర్వేషన్లు పార్టీ పరంగా ఒప్పుకోం.. చట్టబద్దంగా ఇవ్వాల్సిందే బిసి రిజర్వేషన్లపై
మన తెలంగాణ/హైదరాబాద్ః హిందువులంతా ఓటు బ్యాంకుగా మారాలని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ పిలుపునిచ్చారు. కూకట్పల్లిలో కాపు కులస్తుల ‘కార్తీక వన భోజనాల’ కార్యక్రమానికి కేంద్ర
టోక్యో: జపాన్ రాజధాని టోక్యో వేదికగా జరుగుతున్న డెఫ్లెంపిక్స్లో భారత్కు చెందిన పారా షూటర్ ధనుష్ శ్రీకాంత్ స్వర్ణ పతకం సాధించి చరిత్ర సృష్టించాడు. హైదరాబాద్కు చెందిన ధనుష్ 10 మీటర్ల
భావ్నగర్: పెళ్లి జరగాల్సిన రోజే గుజరాత్ భావ్నగర్కు చెందిన యువతి సోనీ రాథోడ్ ప్రియుడు, కాబోయే భర్త చేతిలో హత్యకు గురైంది. చాలా కాలంగా ప్రేమలో ఉన్న జంట శనివారం పెళ్లి చేసుకోవాలని నిర్
లక్నో: బిజెపి అత్యంత బలోపేతంగా ఉన్న ప్రధాన హిందీబెల్ట్ రాష్ట్రం ఉత్తరప్రదేశ్లో ఇక ఇండియా కూటమి పరిస్థితి ఏమిటనేది కీలక ప్రశ్న అయింది. బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో దేశ వ్యాప్తంగా
శ్రీనగర్ : పలు రాష్ట్రాలకు విస్తరించుకున్న వైట్కాలర్ టెర్రర్ వ్యవస్థ ఛేదన దశలో జమ్మూ కశ్మీర్లో ఆదివారం ఓ లేడీ డాక్టర్ను అరెస్టు చేశారు. ఎర్రకోట పేలుడు కీలక మూలాలున్న హర్యానాలోని రొ
మనతెలంగాణ/హైదరాబాద్: కెసిఆర్ సర్కారు హయాంలో పదేళ్లు ఎంపి, ఎంఎల్సి పదవుల్లో ఉన్నప్పుడు లేని సమస్యలు ఇప్పుడెందుకు వస్తున్నాయని బిఆర్ఎస్ శాసనసభ విప్ కెపి వివేకానంద గౌడ్ తెలంగాణ జాగృతి
గిగ్ వర్కర్ల ముసాయిదా, ప్రజా పాలన వియోజత్సవాల ప్రణాళిక ఖరారు, సదస్సు నిర్వహణ, విదేశీ ప్రతినిధులకు సౌకర్యాలు, భద్రతా ఏర్పాట్లు, స్థానిక సంస్థల ఎన్నికలు, బిసి రిజర్వేషన్లపై చర్చ మనతెలంగ
బీఆర్ అంబేడ్కర్ అత్యున్నతమైన రాజ్యాంగం రూపొందించారని సీఎం చంద్రబాబు అన్నారు. చాయ్వాలా దేశానికి ప్రధాని అయ్యారంటే అది మన రాజ్యాంగం వల్లేనని పేర్కొన్నారు. భారత రాజ్యాంగం అమల్లోకి వచ్
రాజ్కోట్: దక్షిణాఫ్రికా-ఎతో జరిగిన రెండు అధికారిక వన్డే మ్యాచ్లో భారత్-ఎ జట్టు 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ క్రమంలో మూడు వన్డేల సిరీస్ని 2-0 తేడాతో ఒక మ్యాచ్ మిగిలి ఉండగానే కై
మన తెలంగాణ/హైదరాబాద్ : రెండు అల్పపీడనాలు ఉన్నాయని, దాని ప్రభావంతో రాష్ట్రంలో పలు జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఎపి వాతావరణ శాఖ తెలిపింది. తాజాగా నైరుతి బంగాళ
ఆదిలాబాద్: ఆశ్రమ పాఠశాలలో బాలికలు స్నానం చేస్తుండగా వీడియోలు తీసిన వార్డెన్ని అధికారులు సస్పెండ్ చేశారు. ఆదిలాబాద్ జిల్లా బేల మండలం చాంద్పల్లి ఆశ్రమ పాఠశాలలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ
కోల్కతా: ఈడెన్ గార్డెన్స్ వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్లో భారత్ 30 పరుగుల తేడాతో ఓటమిపాలైన విషయం తెలిసిందే. 124 పరుగుల లక్ష్య చేధనలో భారత జట్టు 93 పరుగులకే ఆలౌట్ అయింది. ద
పత్తి కొనుగోళ్ల విషయంలో కేంద్రంలోని బిజెపి సర్కార్ ఉద్దేశపూర్వకంగా కొర్రీలు పెడుతోందని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ఆరోపించారు. గతంలో ఎకరాకు 12 క్వింటాళ్ల వరకు కొనుగోలు పరిమ
మన తెలంగాణ / హైదరాబాద్ : జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో పార్టీతో సంబంధం లేకుండా వ్యక్తిగతంగా మాత్రమే నవీన్ యాదవ్కు మద్దతిచ్చామని ఎంఐఎం అధినేత, ఎంపి అసదుద్దీన్ ఓవైసీ అన్నారు. జూబ్లీహిల్స్ ఎ
హైదరాబాద్: టోక్కో వేదికగా జరుగుతున్న డెఫ్లంపిక్స్లో హైదరాబాద్కి చెందిన ధనుష్ శ్రీకాంత్ అద్భుత ప్రదర్శన చేశాడు. 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఈవెంట్ స్వర్ణపతకం సాధించాడు. ఫైనల్స్లో 252.2 పాయిం
హీరోయిన్ అదితి రావు హైదరీ.. తన ఫ్యాన్, ఫ్రముఖ ఫోటోగ్రాఫర్లకు తన నుంచి వచ్చిన ఫేక్ మేజ్లను నమ్మవద్దని ఆమె హెచ్చరించారు. తన పేరు, ఫోలటో వియోగిస్తూ.. ఓ వ్యక్తి ఫోటోగ్రాపర్లను మోసం చేస్తున్న
రాజ్కోట్: భారత పర్యటనలో ఉన్న సౌతాఫ్రికా-ఎ జట్టు, భారత-ఎ జట్టుతో రెండు అనధికారిక టెస్టులు, మూడు అనధికారిక వన్డేల సిరీస్లో తలపడుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇరు జట్ల మధ్య జరిగిన టెస్
అమరావతి: ఆర్థిక సంస్కరణలు దేశ దిశనే మార్చేశాయని ఎపి సిఎం చంద్రబాబు తెలిపారు. మన రాజ్యాంగం కాలపరీక్షకు నిలిచిందని అన్నారు. ఈ సందర్భంగా గుంటూరు జిల్లా మంగళగిరి లో సిఎం మీడియాతో మాట్లాడుత
టోక్యో వేదికగా జరుగుతున్న డెఫ్లెంపిక్స్లో హైదరాబాద్కు చెందిన షూటర్ ధనుష్ శ్రీకాంత్ అరదగొట్టాడు. 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ పురుషుల విభాగంలో స్వర్ణ పతకం సాధించాడు. సూరత్కు చెందిన మరో షూట
కోల్కతా: ఈడెన్ గార్డెన్స్ వేదికగా భారత్తో జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్లో సౌతాఫ్రికా ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో రెండో ఇన్నింగ్స్లో సౌతాఫ్రికా 153 పరుగులు చేసి ఆలౌటైంది. దీంతో 124 పర
నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్లో వచ్చిన ప్రతీ సినిమా సూపర్ హిట్ అయ్యాయి. ఈ కాంబోలో వచ్చిన చివరి చిత్రం ‘అఖండ’. బాలకృష్ణ డబుల్ రోల్ చేసి ఈ సినిమా బ్లాక్బస్టర్ అయింది. ఇప్ప
అమరావతి: ప్రాథమిక హక్కులకు భంగం కలిగితే కోర్టులను ఆశ్రయించే హక్కు రాజ్యాంగం ఇచ్చిందని సిజెఐ జస్టిస్ బిఆర్ గవాయ్ తెలిపారు. సిజెఐగా తన చివరి కార్యక్రమంలో కూడా అమరావతిలోనే కావడం విశేషం అ
అమరావతి: టిటిడి మాజీ ఎవిఎస్ఒ సతీష్ కుమార్ హత్య కేసును పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు. పోలీస్ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పోలీసులు బృందాలు దర్యాప్తు వేగం పెంచాయి. అనంతపురం జ
హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఫలితాల తర్వాత హిందువుల్లో కసి పెరిగిందని బిజెపి కేంద్రమంత్రి బండి సంజయ్ తెలిపారు. హిందువులు ఓటు బ్యాంకుగా మారాల్సిందేనని అన్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఇతర మతాల
స్థానిక ఎమ్మెల్యే జిల్లా కలెక్టర్ ఎస్సీ కాలనీ సందర్శించాలి గ్రామంలో హెల్త్ సబ్ సెంటర్, వెటర్నరీ సెంటర్ ఏర్పాటు చెయ్యాలమన తెలంగాణ/మోత్కూర్: ముంపునకు గురవుతున్న పాలడుగు ఎస్ సి కాలనీని స
హైదరాబాద్: కామారెడ్డి జిల్లాలో రోడ్డు ప్రమాదం తప్పింది. బిక్కనూరు మండలం రామేశ్వర్ పల్లి వద్ద అదుపు తప్పి ప్రైవేటు బస్సు బోల్తా పడింది. రోడ్డుపై ఏర్పాటు చేసిన స్పీడ్ నియంత్రణ డ్రమ్ములన
కోల్కతా: ఈడెన్ గార్డెన్లో భారత్-దక్షిణాఫ్రికా మధ్య జరుగుతున్న తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్ సౌతాఫ్రికా 54 ఓవర్లలో 153 పరుగులు చేసి ఆలౌటైంది. దీంతో సపారీ జట్టు 123 పరుగుల ఆధిక్యంలో ఉంది. టీమ
హైదరాబాద్: కార్ఖానా పిఎస్ పరిధిలో నేపాలీ ముఠా చోరీ చేశారు. దాదాపు రూ. 50 లక్షల విలువైన బంగారు నగలు, నగదు అపహరించారు. కార్ఖానాలోని గన్ రాక్ ఎంక్లేవ్ కెప్టెన్ గిరి (76) అనే వ్యక్తి ఇంట్లో పని చే
మన తెలంగాణ/మోత్కూర్: తుంగతుర్తి నియోజకవర్గంలోని మోత్కూర్ మున్సిపాలిటీ పరిధిలో పలు అభివృద్ధి పనులకు కాంగ్రెస్ ఎమ్మెల్యే మందుల సామేల్ ఈనెల 17 న శంకుస్థాపన చేయనున్నారని మున్సిపల్ కమిషనర
మన తెలంగాణ/మోత్కూర్: యాద్రాది భువనగిరి జిల్లా మోత్కూరు మండలం లోని పొడిచేడు గ్రామానికి చెందిన జిట్ట ముత్తమ్మ ఇటీవల మృతి చెందగా శనివారం మృతురాలి కుటుంబాన్ని పేలాపూడి బ్రదర్స్ పరామర్శిం
కోల్కతా: ఈడెన్ గార్డెన్లో భారత్-దక్షిణాఫ్రికా మధ్య జరుగుతున్న తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్ మూడో రోజు సౌతాఫ్రికా 48 ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి 136 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. స
షాద్నగర్: తమ్ముడు ప్రేమ పెళ్లి చేసుకోవడంతో అన్నను దారుణంగా హత్య చేసిన సంఘటన రంగారెడ్డి జిల్లా షాద్నగర్ మండలంలో జరిగింది. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం... ఎల్లంపల్లి గ్రామంలో రాజ
రాయ్ పూర్ : ఛత్తీస్ గఢ్ రాష్ట్రం సుక్మా జిల్లాలో ఎన్ కౌంటర్ జరిగింది. భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు. పలువురు గాయపడినట్లు తెల
అఖిల్, తేజస్విని జంటగా నటిస్తున్న సినిమా ‘రాజు వెడ్స్ రాంబాయి‘. ఈ చిత్రాన్ని ఈటీ వీ విన్ ఒరిజినల్స్ ప్రొడక్షన్ ప్రేక్షకుల ముందు కు తీసుకొస్తోంది. ‘రాజు వెడ్స్ రాంబాయి‘ చిత్రాన్ని డా.నా
హీరో అల్లరి నరేష్ నటిస్తున్న థ్రిల్లర్ ’12ఎ రైల్వే కాలనీ’ చిత్రాన్ని నాని కాసరగడ్డ దర్శకత్వంలో, శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్పై శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు. పవన్ కుమా
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం హిందూపురం వైసిపి కార్యాలయంపై దాడి జరిగింది. వైసిపి కార్యాలయ అద్దాలు, ఫర్నీచర్, వైఎస్సార్ విగ్రహాన్ని టిడిపి కార్యకర్తలు, ఎంఎల్ఎ బాలకృష్ణ అభిమానులు ధ్
తిరుపతి: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు నవంబరు 17 నుండి 25వ తేదీ వరకు అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా టిటిడి హిందూ ధార్మిక ప్రాజెక్టుల ఆ
బాబీ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి చేసిన ‘వాల్తేరు వీరయ్య’ సూపర్ హిట్గా నిలిచిన విషయం తెలిసిందే. ప్రస్తుతం చిరంజీవి వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. అయితే తన బ్లాక్బస్టర్ హ
హైదరాబాద్: జనగామ జిల్లాలోని రఘునాథపల్లి మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నిడిగొండ సమీపంలో లారీని ఆర్ టిసి బస్సు ఢీకొట్టడంతో ఇద్దరు మృతి చెందగా ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత
సూపర్ స్టార్ మహేష్బాబు, దర్శక ధీరుడు రాజమౌళి కాంబినేషన్లో యాక్షన్ అడ్వెంచరస్ మూవీ రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి ‘వారణాసి’అనే టైటిల్ను ఖరారు చేశారు దర్శకుడు రాజమౌళి. హ
విక్రాంత్, చాందినీ చౌదరి జంటగా నటించిన ‘సంతాన ప్రాప్తిరస్తు‘ సినిమా విడుదలై వచ్చి అన్ని వర్గాల ప్రేక్షకుల ఆదరణ పొందుతోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోని అన్ని సెంటర్స్ నుంచి ఈ సినిమాకు
ఇవాళ నాంపల్లిలోని తెలంగాణ మీడియా అకాడమీ ఆడిటోరియంలో సమాచార పౌర సంబంధాల శాఖ, తెలంగాణ మీడియా అకాడమీ సంయుక్త ఆధ్వర్యంలో జాతీయ పత్రికా దినోత్సవం నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య
మన తెలంగాణ/హైదరాబాద్: బిహార్ ఎన్నికల్లో ఓటమి నైరాశ్యంతో ఉన్న కాంగ్రెస్ అధిష్ఠానానికి తెలంగాణలోని జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రె స్ పార్టీ అభ్యర్థి మంచి మెజార్టీతో గెలుపొందడం ఎంత
ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో పత్రికా స్వేచ్ఛను కాపాడటానికి ఏర్పాటయిన ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఒక సంవత్సర కాలంగా పనిచేయడం లేదు. ప్రెస్ కౌన్సిల్ 14వ టర్మ్ (పదవీ కాలం) అక్టోబ
ప్రస్తుతం ప్రపంచంలో ఎక్కువమందిని కలవరపెడుతున్న అంశం జీవనశైలి జబ్బులు. ఒకప్పుడు వృద్ధాప్యంలో వచ్చే బిపి, షుగర్, గుండెజబ్బులు వంటివి ఇప్పుడు వయసుతో నిమిత్తం లేకుండా ఎక్కువ మందిని భయపెడ
మన తెలంగాణ/హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో బిఆర్ఎస్ పార్టీ ఓటమి తర్వాత పార్టీ అధినేత కెసిఆర్ను, వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ కలిశారు. శనివారం ఎర్రవెళ్లిలోని కెసిఆర్ నివాసానికి వ
మన తెలంగాణ/హైదరాబాద్: తెలంగాణను 2030 నాటికి దేశ ‘ఏరో ఇంజిన్ రాజధాని’గా తీర్చిదిద్దాలన్నదే తమ ప్రభుత్వ సంకల్పమని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీ ధర్ బాబు అన్నారు. ఇందుకోసం ప
మన తెలంగాణ/హైదరాబాద్ : విన్గ్రూప్ ఆసియా సీఈఓ ఫామ్ సన్ చౌ శనివారం న్యూ ఢిల్లీలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సమావేశమయ్యారు. రాష్ట్రంలో కీలక ప్రా జెక్టులను స్థాపించడంపై ఆయన బలమైన
సూరత్: విద్వేషకర శక్తులకు బీహార్ ఎన్నికల్లో ప్రజానీకం ఘాటైన జవాబు ఇచ్చిందని ప్రధాని నరేంద్ర మోడీ చెప్పారు. గుజరాత్లోని సూరత్లో తనకు బీహారీలు జరిపిన సన్మాన కార్యక్రమంలో శనివారం ఆయన
జాతర సమయాల్లో అన్ని శాఖల అధికారులు, సిబ్బంది సమన్వయంతో పని చేయాలి ప్రమాదాలు జరగకుండా విద్యుత్ లైన్లను ముందస్తుగా సరి చేసుకోవాలి కలెక్టర్ హైమావతి ఆదేశం మన తెలంగాణ/సిద్దిపేట అర్బన్: కొమ
మేష రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాల పరంగా ఏర్పడినటువంటి సమస్యలు తొలగిపోతాయి. నూతన ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి. స్థలాన్ని కానీ గృహాన్ని కానీ కొనుగోలు చేస్తారు.
‘అబ్ కే బార్ చార్ సౌ పార్’ అనే నినాదంతో బయలుదేరి 2024లో 240 స్థానాల దగ్గర ఆగిపోయిన భారతీయ జనతా పార్టీ, అటు ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ, ఇటు బీహార్ లో జనతాదళ్ యునైటెడ్ తదితర పార్టీల సహాయం
మన తెలంగాణ/సిటీ బ్యూరో: తెలంగాణ హైకోర్టు వెబ్సైట్ హ్యాక్ అయింది. www. tshc.gov.in వెబ్సైట్లో పిడిఎఫ్లను ఈ నెల 11న అప్లోడ్ చేస్తుండగా అంతరా యం ఏర్పడి ఓ లింక్ వచ్చి బెట్టింగ్ సైట్గా ప్రత్యక్షం
మన తెలంగాణ/హైదరాబాద్:తాము బిఆర్ఎస్లోనే కొనసాగుతున్నామని, ‘కారు’ ది గలేదని బిఆర్ఎస్ ఎంఎల్ఏలు తెల్లం వెంకట్రావ్, సంజయ్లు ‘క్రాస్ ఎగ్జామినేషన్’ సందర్భంగా తేల్చి చెప్పారు. బిఆర్ఎస
‘జూబ్లీ’ ఫలితంతో నేతల డీలా డిపాజిట్ గల్లంతుతో కేంద్రమంత్రి కిషన్రెడ్డి, పార్టీ చీఫ్ రాంచందర్రావుకు షాక్ ఘోర పరాజయంపై అగ్రనేతల పోస్ట్మార్టం బిసి అభ్యర్థికి టికెట్ ఇవ్వకపోవడం కా
మన తెలంగాణ/హైదరాబాద్: ఆన్లైన్ బెట్టింగ్, గేమిం గ్ యాప్ల ప్రమోషన్ కేసులో సిఐడి సిట్ దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. ఈ కేసుకు సంబంధించి నటుడు రానా దగ్గుబాటి, యాంకర్ విష్ణుప్రియలు శనివార
వదిలేది లేదు...బిబిసిపై 5 బిలియన్ డాలర్ల కేసు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వెల్లడి..ప్రకంపనలు డాక్యుమెంటరీపై క్షమాపణలు తెలిపిన వార్తాసంస్థ సరిపోదని, పరువు నష్టం భర్తీ కష్టమన్న లాయర్లు వాష
దేశానికి సుమారు 30 వేల మంది అదనపు పైలట్లు అవసరమని కేంద్ర పౌర విమానయాన శాఖమంత్రి కె.రామ్ మోహన్ నాయుడు తెలిపారు. 1700 విమానాల కోసం దేశీయ విమాన సంస్థలు బోయింగ్, ఎయిర్బస్తో ఒప్పందం కుదుర్చుకు
హైదరాబాద్ మెట్రో రైలు రాకపోకల సమయాలు ఇకపై గూగుల్ మ్యాప్స్లో రియల్టైమ్గా కనిపిస్తాయని తెలంగాణ సమాచార సాంకేతిక శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తెలిపారు. మెట్రో సేవలకు సంబంధించి
సూపర్ స్టార్ మహేశ్బాబు- దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి కాంబినేషన్ లో #SSMB29 తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ అప్డేట్ కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఎట్టకేలకు అందరి ఎదురు
న్యూఢిల్లీ : ఢిల్లీ ఎర్రకోట కారుబాంబు దాడి కేసు విచారణలో కీలక విషయాలు వెలుగు లోకి వస్తున్నాయి. శుక్రవారం ఈ సంఘటనతో ప్రమేయం ఉందన్న అనుమానంతో ముగ్గురు డాక్టర్లను, ఎంబిబిస్ విద్యార్థిని అ
చెన్నై: ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ సర్తో బీహార్లో తీవ్ర గందరగోళం నెలకొంది. చాలా వరకూ అవకతవకల మధ్యనే ఎన్నికలు జరిగాయి. దీనితోనే బీహార్లో ఇప్పటి ఫలితం వెలువడిందని తమిళనాడు కాంగ్రెస్ క
మన తెలంగాణ/హన్మకొండ: బీసీ రిజర్వేషన్లకు రాజ్యాంగ బద్ధత కల్పించడానికి డిసెంబర్ వ తేదీ నుండి జరిగే పార్లమెంట్ సమావేశాల్లో రాజ్యాంగాన్ని సవరించాలని ఎందుకు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పె
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితాన్ని సిఎం రేవంత్ రెడ్డి ఘన విజయంగా చూపించుకోవడం ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని బిఆర్ఎస్ ఎంఎల్సి దాసోజు శ్రవణ్ అన్నారు. ఉప ఎన్నికల్లో అ
మన తెలంగాణ/ మెదక్ జిల్లా ప్రతినిధి: సంపాదన కోసం అక్రమదందాలు చేసి లిక్కర్ స్కాంలో ఇరికి జైలు పాలై పార్టీని భ్రష్టుపట్టించి జనంబాట పేరుతో అవాస్తవాలు చెప్తే ప్రజలు నమ్మే స్థితిలో లేరని మె
పాట్నా: బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన తరువాత రెబెల్స్పై బిజెపి దృష్టి పెట్టింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్టు ఆరోపణలు ఉన్న కేంద్ర మాజీ మంత్రితో సహా
పార్టీలో ఉంటూనే హరీష్రావు పార్టీకి వెన్నుపోటు దారుడుగా మారాడని అందుకే గత ఎన్నికల్లో బీఆర్ ఎస్ పార్టీ ఓటమి పాలైందని జాగృతి అద్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. జనంబాటలో భాగంగా జిల్ల
బీహార్ ఎన్నికల్లో మరీ దారుణ ఫలితం దక్కించుకున్న కాంగ్రెస్ కూడా ఓటమిపై స్పందించింది. పార్టీ నేత రాహుల్ గాంధీ శనివారం దీనిపై వ్యాఖ్యానించారు. ఓటమిపై పూర్తి స్థాయి సమీక్ష నిర్వహించుకుంట
హైదరాబాద్: ఐబొమ్మ నిర్వాహకుడి నుంచి కీలక సమాచారాన్ని సైబర్ క్రైమ్ పోలీసులు సేకరించారు. సినిమాల పైరసీ కేసులో ఐబొమ్మ వెబ్సైట్ నిర్వహకుడు ఇమ్మడి రవిని పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలి
ప్రస్తుత సాంకేతిక యుగంలో మొబైల్ ఫోన్ ద్వారానే అన్ని పనులు జరిగిపోతున్నాయి. ఏమి కావాలన్నా ఆన్లైన్లోనే ఆర్డర్లు చేయడం, వాటి చెల్లింపులన్నీ మొబైల్ ద్వారానే జరుగుతున్నాయి. ఏది నిజమో ఏద
నౌగామ్ : జమ్మూ కశ్మీర్లో నౌగామ్ పోలీసు స్టేషన్లో నిల్వ ఉంచిన స్వాధీన భారీ పేలుడు పదార్థాలు శుక్రవారం అర్థరాత్రి తరువాత పేలాయి. ఈ పేలుడు తీవ్రతకు తొమ్మండుగురు మృతి చెందారు. 32 మంది గాయప
ప్రధాని నరేంద్రమోడీ శనివారం గుజరాత్ రాష్ట్రం లోని సూరత్లో నిర్మాణంలో ఉన్న బుల్లెట్ ట్రైన్ స్టేషన్ను సందర్శించి ముంబైఅహ్మదాబాద్ హైస్పీడ్ రైలు కారిడార్ (ఎంఎహెచ్ఎస్ఆర్ ) పనుల పుర
వాషింగ్టన్ : విధించిన టారీఫ్లపై జనం నుంచి తీవ్ర స్థాయి నిరసన వ్యక్తం కావడంతో అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ వెనకకు తగ్గారు. వెంటనే బీఫ్, కాఫీ, పండ్లపై విధించిన సుంకాలను ఉపసంహరించు
స్వాతంత్య్ర సమరయోధుడు, ఆదివాసీల ఆరాధ్య దైవం బిర్సా ముండా జయంతి సందర్భంగా ప్రజా భవన్లో శనివారం ఆయన విగ్రహానికి పూలమాల వేసి పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క నివాళులు అర
భారత దేశంలో అత్యంత ప్రతిష్టాత్మక ఇండియన్ ఫోటో ఫెస్టివల్ 11వ ఎడిషన్ నవంబర్ 20 నుండి జనవరి 4 వరకు మాదాపూర్లోని స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో జరుగనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యద
సూర్యాపేట: నాగారం బంగ్లా వద్ద కారు బీభత్సం సృష్టించింది. వాహనాలను తనిఖీలు చేస్తుండగా.. పోలీసులను కారు ఢీకొట్టింది. అతి వేగంగా వెళ్తూ.. కానిస్టేబుల్ను, మరో బైకును కారు ఢీకొంది. ఈ ప్రమాదంల
ఇండియన్ ప్రీమియర్ లీగ్.. 19వ సీజన్ కోసం ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వచ్చే నెలలో ఐపిఎల్-2026 కోసం వేలం జరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో అన్ని ఫ్రాంచైజీలు త
ఢిల్లీ: ప్రజల్లో వ్యతిరేకతల మధ్య జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక గెలుపుతో అధికార కాంగ్రెస్ పార్టీలో మళ్లీ జోష్ నెలకొంది. ఈ విజయం అనంతరం శనివారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో పార్టీ జాతీయ అ
2025, నవంబర్ 17న సెక్యూర్డ్ రిడీమబుల్ నాన్-కన్వర్టబుల్ డిబెంచర్స్ (NCDలు) యొక్క రాబోయే పబ్లిక్ ఇష్యూని ప్రకటించడం ICL Fincorpకి సంతోషంగా ఉంది. 12.62% వరకు ప్రభావవంతమైన రాబడితో, ఈ సమర్పణ సౌకర్యవంతమైన కాలప
రాష్ట్రంలో పలు సబ్ రిజిస్టార్ కార్యాలయాల్లో ఎసిబి సోదాలు నిర్వహించింది. 13 మంది సబ్ రిజిస్టార్ అధికారులు ఇళ్లల్లోనూ సోదాలు జరిపింది. సబ్ రిజిస్టార్ అధికారులు ఇళ్లల్లో నగదు, బంగారం, ఆస
బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో మహాగఠ్ బంధన్ కూటమి పరాజయం కావడంతో లాలూ ప్రసాద్ యాదవ్ కుమార్తె రోహిణీ ఆచార్య తాను రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని, తన కుటుంబంతో కూడా సంబంధాలను తెంచుకుంటున్
న్యూఢిల్లీ: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఘన విజయం సాధించిన నవీన్ యాదవ్ కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీని కలిశారు. నవీన్తో పాటు సిఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క, టిప
ఆన్ లైన్ బెట్టింగ్ యాప్ కేసులో టాలీవుడ్ హీరో దగ్గుబాటి రానాను సిఐడి అధికారులు విచారించారు. శనివారం సిఐడి కార్యాలయానికి వచ్చిన రానాను సిఐడి అధికారులు గంటన్నర పాటు ప్రశ్నించారు. బెట్ట
ఇంట్లో వెలిగించిన దీపం రగిలి మంటలు చెలరేగిన సంఘటన శుక్రవారం ఇల్లందు పట్టణంలో చోటుచేసుకుంది. వివరాల్లో వెళితే స్ధానికుల కథనం ప్రకారం జగదాంబసెంటర్లోని ఆడెపు లక్ష్మికాంతం తన ఇంట్లో
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఆయన నటించిన ‘ది రాజా సాబ్’ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. ఆ తర్వాత హను రాఘవపూడి దర్శకత్వంలో ‘ఫౌజీ’, సందీప్ రెడ్డి వంగా
