నేడు ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా కోటి మంది మహిళలకు ఇందిరమ్మ చీరల పంపిణీ రెండు దశల్లో చీరల పంపిణీ చేయాలని అధికారులకు సిఎం రేవంత్ సూచన తొలిదశలో డిసెంబర్ 9 వరకు గ్రామాల్లో పంపిణీ మార్చి 1 న
2015-16లో నిర్వహించిన పరీక్షను రద్దు చేసిన హైకోర్టు టిజిపిఎస్సి పరిధి దాటి వ్యవహరించిందని వ్యాఖ్య ప్రశ్నపత్రాలను పునర్ మూల్యాంకనం చేయాలి ఎనిమిది వారాల్లో ప్రక్రియను పూర్తి చేయాలి టి
సుప్రీంకోర్టు ఆదేశంతో ఉత్కంఠ ఆందోళనలో ఎంఎల్ఎలు మన తెలంగాణ/హైదరాబాద్: బిఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి ఫిరాయించారని ఆరోపణలు ఎ దుర్కొంటున్న ఎంఎల్ఏల విచారణను రెండు నెలల్లో ముగించి, న
నేటి నుంచి యథావిధిగా కొనుగోళ్లు రైతులు ప్రతిపక్షం ఉచ్చులో పడొద్దు మిల్లర్లు పోరాడాల్సింది కేంద్ర సిఐఐతో రైతులకు ఇబ్బందులు కలిగించొద్దు వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మన తెలం
హిడ్మా స్కెచ్ గీస్తే తిరుగుండదు భారీ దాడులకు ప్రధాన వ్యూహకర్త మావోయిస్టు కేంద్ర కమిటీలో అతి పిన్న వయస్కుడు మన తెలంగాణ/ఖమ్మం బ్యూరో: ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని సుక్మా జిల్లాలో నాగరికత
హిడ్మా ఎన్కౌంటర్ తరువాత హోంశాఖకు ‘టాస్క్ కంప్లీటెడ్’ మెసేజ్ మన తెలంగాణ/ఖమ్మం బ్యూరో: దేశంలోని అత్యంత ప్రమాదకర హవోయిస్టు నేతల్లో ఒకరిగా పరిగణించే హిడ్మా లొంగు బాటు కోసం ఛత్తీస్గఢ్
కలకలం సృష్టించిన నక్సల్స్ కదలికలు హిడ్మా ఎన్కౌంటర్ సంఘటనాస్థలంలో లభించిన డైరీ ఆధారంగా పోలీసుల మెరుపుదాడులు మీడియాకు వివరాలు వెల్లడించిన ఇంటెలిజెన్స్ ఏడీజీ మహేశ్ చంద్ర మన తెలంగాణ/హ
పద్ధతి మార్చుకోకపోతే..మిమ్మల్ని మార్చుతాం జాప్యాన్ని సహించం..ఇదే చివరి అవకాశం అంగన్వాడి సరుకుల సరఫరాలో జాప్యం, నాణ్యతపై మంత్రి సీతక్క ఆగ్రహం మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా అం
మేషం బంధువులతో వివాదాలు పరిష్కారమవుతాయి. చేపట్టిన పనుల్లో ప్రతిబంధకాలు ఉంటాయి. ఆర్థిక లావాదేవీలు నిరాశ పరుస్తాయి. వ్యాపార, ఉద్యోగాలలో పని ఒత్తిడి అధికమవుతుంది. నిరుద్యోగుల ప్రయత్నాలు
గ్రేటర్ వ్యాప్తంగా 30 ప్రదేశాల్లో ప్రతిపాదనలు పిపిపి పద్దతిన ప్లాన్లను సిద్దంచేసిన జీహెచ్ఎంసి 5000 చ.గ.లు.. 4 అంస్తులుగా నిర్మాణం సుమారు 300 కార్లపార్కింగ్ సామర్థం మనతెలంగాణ, సిటీబ్యూరో ః గ
కేసు వివరాలు ఇవ్వాలని హైదరాబాద్ సిపికి లేఖ క్రిప్టో ద్వారా రవి బ్యాంక్ ఖాతాలకు నెలకు రూ.15లక్షలు ట్రాన్స్ఫర్ ప్రహ్లాద్ పేరుతో పాస్పోర్ట్, విదేశాలకు పారిపోవాలని ప్లాన్ బెట్టింగ్ డబ్బ
అఖిల్ రాజ్, తేజస్విని జంటగా నటిస్తున్న సినిమా ‘రాజు వెడ్స్ రాంబాయి‘. ఈ చిత్రాన్ని ఈటీవీ విన్ ఒరిజినల్స్ ప్రొడక్షన్ ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తోంది. ‘రాజు వెడ్స్ రాంబాయి‘ చిత్రాన్ని డ
5 జిల్లాల్లో 50 మందికి పైగా అరెస్ట్, భారీగా డంపులు గుర్తింపు మన తెలంగాణ/హైదరాబాద్ : ఎపిలో పలు చోట్ల మావోయిస్టులు షెల్టర్గా మార్చుకుని ఆజ్ఞాతంలో ఉన్నారు. రాష్ట్రంలో సుమారు 60 నుంచి 70 మంది మా
సిఎం ప్రజావాణి ఇంచార్జ్, రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ డాక్టర్ జి.చిన్నారెడ్డి పిలుపు ప్రజాభవన్లో సిఎం ప్రజావాణి లీగల్ క్లినిక్ ప్రత్యేక కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా 55 బాధిత క
పోటెత్తిన అయ్యప్ప భక్తులు స్వామి దర్శనానికి 16 గంటల సమయం సోమవారం1.25 లక్షల మంది, మంగళవారం మధ్యాహ్నం వరకు 1.97 లక్షల మంది భక్తులకు అయ్యప్ప దర్శనం మనతెలంగాణ/హైదరాబాద్: శబరిమల అయ్యప్పస్వామి ద
అమృత్యోజన కింద నిధులు మంజూరు చేస్తాం ఎల్ అండ్ టి వైదొలిగినందున మెట్రోలో కేంద్రం భాగస్వామిగా చేరుతుంది రెండోదశ విస్తరణకు సంపూర్ణ సహకారం కేంద్ర గృహ, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి మనోహర్
డిజిటల్ విద్యా హబ్ దిశగా అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ సిఎం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి సమక్షంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ, కామన్వెల్త్ ఆఫ్ లెర్నింగ్ల మధ్య అవగాహన ఒప్పం
జాతీయ స్థాయి ఈఎంఆర్ఎస్ క్రీడల్లో... ఛాంపియన్గా నిలిచి చరిత్ర సృష్టించిన తెలంగాణ జట్టు మన తెలంగాణ / హైదరాబాద్ : నాల్గవ జాతీయస్థాయి ఏకలవ్వ మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ (ఈఎమ్ఆర్ఎస్) క్రీడ
కేంద్ర విధానాలు జంగిల్ రాజ్ పాలనకు పరాకాష్ట సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు మన తెలంగాణ / హైదరాబాద్ : మావోయిస్టులను చంపుకుంటూ పోవడమంటే మానవ హననం తప్ప మరొకటి కాదని సిపిఐ రా
రిజర్వేషన్లు 50 శాతం పరిమితిపై ... విస్తృత ధర్మాసనంలో విచారించేందుకు సుప్రీంను అభ్యర్థించాలి : బిసి కమిషన్ మన తెలంగాణ / హైదరాబాద్ : రిజర్వేషన్లు 50 శాతానికి మించొద్దన్న 5 గురు జడ్జిల బెంచ్
* తెలంగాణకు చెందిన అభ్యర్థులందరూ అర్హులే * గతంలో దరఖాస్తు చేసుకోలేని అభ్యర్థులకు అవకాశం * సింగరేణి సీఎండీ ఎన్.బలరామ్ వెల్లడి మన తెలంగాణ / హైదరాబాద్ : సివిల్స్ ఇంటర్వ్యూలకు ఎంపికైన తెలంగా
వైద్య విద్యార్థులకు, యువతకు మంత్రి అడ్లూరి పిలుపు మన తెలంగాణ / హైదరాబాద్ : రాష్టాన్ని మత్తు రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు ప్రజా ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టిందని ఎస్సి, ఎస్టి, దివ
విషపూరితమైన కలుపు మందు తాగిన అతి పిన్న వయస్కుడికి విజయవంతంగా ఊపిరితిత్తుల మార్పిడి * 12 ఏళ్ల మాస్టర్ అనురాగ్ సందీప్కు బైలాటరల్ లోబార్ లాంగ్ ట్రాన్స్ ప్లాంట్తో సరికొత్త జీవితం * ప్రపంచ
* ఏటా 10 లక్షల మంది యువతకు ‘ఏఐ’పై శిక్షణ * మా దృష్టిలో టెక్నాలజీ అంటే ఒక సమానత్వ సాధనం * ‘డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్’లో ఇతర రాష్ట్రాలకు బెంచ్ మార్క్ * ‘మీ సేవ సర్వీసెస్ ఆన్ వాట్సాప్’ ప్రారంభోత
తెలంగాణ రైజింగ్ ఉత్సవాల్లో 2047 రోడ్ మ్యాప్ అన్ని రకాల పాలసీలను ఇందులో ప్రకటిస్తాం భవిష్యత్తుకు సిద్ధమయ్యే తెలంగాణను నిర్మిద్దాం హ్యామ్ రహదారుల నిర్మాణంతో మారనున్న రాష్ట్ర ఆర్థిక ముఖచ
టేక్మాల్: సాధారణంగా అవినీతి అధికారులు ఎసిబికి చిక్కితే అంత హడావుడి ఏం కనిపించదు. కానీ, ఈ ఎస్సై ఎసిబికి చిక్కినందుకు గ్రామస్థులు టపాసులు కాల్చి సంబరాలు చేసుకున్నారు. మెదక్ జిల్లా టేక్మా
వేములవాడ: మంగళవారం పోలీసులు, కేంద్ర బలగాలు నిర్వహించిన ఆపరేషన్లో పలువురు మావోలు ఎన్కౌంటర్లో మృతి చెందగా.. పలువురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ దాడిలో కీలక మావోయిస్టు నేత హిడ్మా ఆయన భ
హైదరాబాద్: ప్రముఖ కమెడియన్ జోష్ రవి ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. ఆయన తండ్రి సూర్య వెంకట నరసింహ శర్మ (68) గుండెపోటుతో హఠాన్మరణం చెందారు. గత వారమే ఈ ఘటన జరిగినప్పటికీ.. ఈ విషయం ఆలస్యంగా వెలుగ
దోహా: ఆసియా కప్ రైజింగ్ స్టార్స్లో భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ అదరగొడుతున్నాడు. యుఎఇ అండర్19తో జరిగిన మ్యాచ్లో కేవలం 32 బంతుల్లోనే శతకం సాధించిన వైభవ్.. ఆ మ్యాచ్లో 42 బంతుల్లో 144 పరుగ
విజయవాడ: నగరంలో మావోయిస్టుల సంచారం కలకలం సృష్టించింది. నగర శివారులో కానూరు కొత్త ఆటోనగర్లో కేంద్ర బలగాలు సోదాలు చేపట్టాయి. ఈ సోదాల్లో ఛత్తీస్గఢ్కి చెందిన 27 మంది మావోలను అరెస్ట్ చేశా
కోల్కతాలో దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్ టీం ఇండియా కెప్టెన్ శుభ్మాన్ గిల్ గాయపడిన విషయం తెలిసిందే. మెడ గాయంతో విలవిలలాడిన గిల్ను ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందించా
అమరావతి: వైఎస్ ఆర్ సిపి నేత, పార్టీ అధికార ప్రతినిధి కారుమూరి వెంకటరెడ్డిపై కక్షగట్టి ఎపి పోలీసులు అరెస్టు చేశారని వైఎస్ఆర్ సిపి మాజీ మంత్రి అంబటి రాంబాబు తెలిపారు. కారుమూరి వెంకటరెడ్డ
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో మరోసారి బాంబు బెదిరింపు కలకలం సృష్టించింది. కోర్టులు, విద్యాసంస్థలే లక్ష్యంగా కొందరు దుండగులు ఇ-మొయిల్ ద్వారా ఈ బెదిరింపులకు పాల్పడడ్డారు. దీంతో అధికా
హైదరాబాద్: కేంద్రం నిర్దేశించుకున్న లక్ష్యాల్లో తెలంగాణ రాష్ట్రం కూడా భాగం అవుతుందని సిఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ప్రపంచంలోనే ఆర్థికంగా ఎదిగిన దేశంగా భారత్ ను అభివృద్ధి చేసేందుకు కేం
నందమూరి బాలకృష్ణ హీరోగా.. గోపిచంద్ మలినేని దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. ‘ఎన్బికె111’ అనే వర్కింగ్ టైటిల్తో ఈ సినిమా ప్రచారంలో ఉంది. చరిత్ర, వర్తమానం మేళవింపుగా సా
మారేడుమిల్లి: ఆంధ్రప్రదేశ్లోని అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో మావోయిస్టులు, భద్రతా బలగాల మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో జరిగిన ఈ కాల్పుల్లో ఆరుగ
పైరసీ పెనుభూతంగా మారి భారతీయ సినీ పరిశ్రమను కబళిస్తోంది. వందల కోట్లు పెట్టుబడి పెట్టి, వందలాది మంది టెక్నీషియన్లతో కొన్ని నెలలపాటు తీసే సినిమా, థియేటర్లలో విడుదలైన రెండు మూడు గంటల్లోన
దిగ్గజ దర్శకుడు రాజమౌళి చిక్కుల్లో పడ్డారు. సూపర్స్టార్ మహేశ్బాబుతో ఆయన తాజా చిత్రం టైటిల్ ప్రకటన ఈవెంట్ ఈ నెల 15వ తేదీన ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. ఈ ఈవెంట్లో టైటిల్ ప్రకటనతో పాటు
యుద్ధంలో సైనికుడు చావుకు బెదరకుండా ముందుకు సాగుతాడు. ఆ తెగువ ఉన్నవాడి వల్లే సైన్యం కదులుతుంది. మనిషిలో జీవమున్నంత సేపే పోరాటంలో పాల్గొనడం సాధ్యపడుతుంది. విప్లవ సాయుధ పోరులోను ప్రాణాన
పోటాపోటీగా ప్రచారం జరిగిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ గెలిచింది. గెలుపు అనంతరం సహజంగానే కాంగ్రెస్ పార్టీ సంబరాల్లో మునిగిపోగా, ఓడిపోయిన బిఆర్ఎస్ పార్
హైదరాబాద్: బేగంపేట బస్ స్టాప్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. థార్ వాహనాన్ని వెనుక నుంచి భారీ ట్రక్కు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో థార్ వాహనం నుజ్జనుజ్జయింది. ట్రక్ అక్కడే బోల్తా పడింది. స్థాన
ప్రశ్విత ఎంటర్టైన్మెంట్, ఎస్కె గోల్డెన్ ఆర్ట్, చందమామ క్రియేషన్స్, ఎన్విఎల్ క్రియేషన్స్ పతాకం పై రాజ్ తరుణ్, అమృత చౌదరి హీరో హీరోయిన్లుగా తెరకెక్కనున్న చిత్రం ‘టార్టాయిస్’. శ్రీని
నేషనల్ అవార్డ్ గెలుచుకున్న చిత్రం కలర్ ఫోటో, బ్లాక్బస్టర్ మూవీ ‘బెదురులంక 2012’ చిత్రాలను నిర్మించి అందరి దృష్టిని ఆకర్షించిన లౌక్య ఎంటర్టైన్మెంట్స్ అధినేత రవీంద్ర బెనర్జీ ముప్పానే
గాడ్ ఆఫ్ ది మాసెస్ నందమూరి బాలకృష్ణ, బ్లాక్ బస్టర్ దర్శకుడు బోయపాటి శ్రీను పవర్ఫుల్ కాంబినేషన్లో వస్తున్న డివైన్ యాక్షన్ ఎంటర్టైనర్ ’అఖండ 2: తాండవం’. రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట ప్రతిష్ట
మన తెలంగాణ/హైదరాబాద్: సౌదీ అరేబియాలో విషాద ఘటన చోటు చేసుకుంది. సోమవారం తెల్లవారుజామున దాదాపు 1.30 గంటలకు హైదరాబాద్ యాత్రికులు వెళ్తున్న బస్సు, డీజిల్ ట్యాంకరుని ఢీకొంది. మక్కా నుంచి మదీనా
మన తెలంగాణ/హైదరాబాద్ : స్థానిక సంస్థల ఎన్నికలపై తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రజా పాలన వారోత్సవాల తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించింది. సోమవారం హైదర
మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలోని పది మంది ఎమ్మెల్యేల అనర్హత విషయంలో స్పీకర్ ప్రసాద్ కుమార్పై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చే సింది. మీరు నిర్ణయం తీసుకుంటారా? మేము తీ సుకోవాలా? అని సు
న్యూఢిల్లీ : స్థానిక సంస్థల ఎన్నికలలో రిజర్వేషన్ల కోటా ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్ణీత 50 శాతం కోటా దాటరాదు. ఈ రేఖను పాటించి తీరాలని సుప్రీంకో ర్టు సోమవారం మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశి
మేషం దూరప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. ముఖ్యమైన పనులు అనుకూలిస్తాయి. వ్యాపార, ఉద్యోగాలలో వివాదాలు పరిష్కారమౌతాయి. నిరుద్యోగులకు నూతన అవకాశములు అందుతాయి. ఇంటాబయట పరిస్థితులు అనుకూలిస్
సౌదీ అరేబియా దేశంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో విద్యానగర్ ప్రాంతానికి చెందిన 18మంది మృత్యువాత పడ్డారు. ఒకే కుటుంబానికి చెందిన మొత్తం 18మంది ఈ ఘటనలో అగ్నికి ఆహుతి కాగా వీరిలో 11 మంది ఒకే ఇం
జాతీయ దర్యాప్తు సంస్థ సోమవారం నాడు శ్రీనగర్ లో జాసిర్ బిలాల్ వాని అనే కుట్రదారుడిని అరెస్ట్ చేసిందని అధికారులు తెలిపారు. గతవారం ఎర్రకోట సమీపంలో జరిగిన కారు పేలుడు ఘటనకు సంబంధించి ఆత్మ
తెలంగాణ ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. పదే పదే మీ-సేవ కేంద్రాలకు వెళ్లే శ్రమ తగ్గించడానికి, మీ-సేవకు సంబంధించిన అన్ని సేవలను ఇకపై వాట్సాప్ ద్వారానే అందించనుంది. హైదరా
సిసిఐ నిబంధనలకు నిరసనగా జిన్నింగ్ మిల్లుల ప్రతినిధులు సమ్మెకు దిగడంతో సోమవారం రాష్ట్ర వ్యప్తంగా పత్తి కొనుగోళ్లు నిలిచిపోయాయి. పత్తి అమ్ముకునేందుకు సిసిఐ కేంద్రాలకు తీసుకుని వచ్చిన
కరీంనగర్ త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో కుమార్తెను హత్య చేసి, కుమారునిపై హత్యాయత్నం చేసిన కేసులో వారి తండ్రి, నిందితుడు అనవేణి మల్లేష్ (38) సోమవారం త్రీ టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. వివ
సూపర్ స్టార్ కృష్ణ మనవడు, దివంగత రమేష్ బాబు కుమారుడు, సూపర్ స్టార్ మహేష్ బాబు అన్న కొడుకు జయ కృష్ణ ఘట్టమనేని హీరోగా లాంచ్ అవుతున్నారు. ఆర్ఎక్స్ 100, మంగళవారం వంటి బ్లాక్ బస్టర్ చిత్రాల విజ
హనుమకొండలోని శ్రీ చక్ర హాస్పిటల్లో దారుణం చోటుచేసుకుంది. వారం రోజుల క్రితం జ్వరంతో ఐలావోని మండలం, గార్లపల్లి గ్రామానికి చెందిన కల్పన (40) ఆర్ఎంపి డాక్టర్ ని సంప్రదించగా హన్మకొండ శ్రీ చ
భార్య కడుపులో ఇద్దరు కవలలు మృతి చెందాలని డాక్టర్లు చెప్పడంతో మనస్థాపానికి గురైన ఓ తండ్రి ఆత్మహత్య చేసుకున్న సంఘటన రంగారెడ్డి జిల్లా, శంషాబాద్ ఆర్జిఐఎ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసు
సూర్యాపేట జిల్లా మోతె మండల పరిధిలోని సిరికొండ గ్రామంలో ఆదివారం అర్ధరాత్రి దంపతుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ క్రమంలో కోపోద్రిక్తుడైన భర్త భార్యను రోకలి బండతో కొట్టి చంపాడు. అనంతరం పోల
ఆదివాసి గిరిజన ప్రాంతాలు అభివృద్ధి చెందినప్పుడే దేశాభివృద్ధి జరుగుతుందని పిసిసి ప్రచార కమిటి చైర్మన్, మాజీ ఎంపి మధుయాష్కి గౌడ్ అన్నారు. సోమవారం రాజ్భవన్లో జరిగిన ఆదివాసి గిరిజన యువ
రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిరోజు ఎక్కడో అక్కడ ఎసిబి దాడులలో అవినీతి అధికారులు పట్టుబడి జైలుకు వెళ్తున్న ధన అశ తీరుతో ప్రభుత్వ అధికారులు మారడం లేదు. ఇదే క్రమంలో లంచం తీసుకుంటూ ఇల్లందు
రాష్ట్రంలో ఆరోగ్య శాఖలో వివిధ విభాగాల్లో 1,284 ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ -2 పోస్టుల భర్తీకి నిర్వహించిన పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను రాష్ట్ర వైద్య,
సౌదీ అరేబియాలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో తెలంగాణ వాసులు మరణించడం పట్ల బిఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.ఉమ్రా యాత్రలో భాగంగా మక్కా నుండ
ఉగ్రవాదంపై దర్యాప్తు కోసం డ్రైఫ్రూట్ వ్యాపారిని కస్టడీ లోకి తీసుకుని ప్రశ్నించిన తరువాత పోలీసులు విడిచిపెట్టేశారు.అయితే ఆ వ్యక్తి నిప్పంటించుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. జమ్ముకశ
బంగ్లాదేశ్ పదవీచ్యుత, ప్రవాస ప్రధాన మంత్రి షేక్ హసీనాకు దేశ ప్రధాన ట్రిబ్యునల్ సోమవారం మరణశిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది. అమానుష నేరాలు, ఊచకోత అభియోగాలపై ఈ 78 సంవత్సరాల అవామీ లీగ్ న
తెలంగాణలో బొగ్గు బ్లాకుల వేలం నిలిపివేయాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎంఎల్సి కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. సోమవారం ఖమ్మం జిల్లా, సత్తుపల్లిలోని విఆర్ ఓసి గేట్ మీటింగ్లో ఆమె
బీహార్ అసెంబ్లీ విపక్ష నాయకుడుగా ఆర్జెడి నేత తేజస్వియాదవ్ సోమవారం ఎన్నికయ్యారు. అసెంబ్లీలో విపక్ష నాయకునిగా గుర్తింపు పొందడానికి అసెంబ్లీ మొత్తం బలంలో కనీసం 10 శాతం సీట్లను సాధించ
సిబిఐ అధికారులమని చెప్పి బెంగళూరుకు చెందిన 57 ఏళ్ల మహిళ నుంచి డిజిటల్ మోసగాళ్లు రూ.32 కోట్లు కాజేశారు. ముందుగా డీహెచ్ఎల్లో ఎగ్జిక్యూటివ్ అని చెప్పి ఓ వ్యక్తి సదరు మహిళకు ఫోన్ చేసి నమ్
న్యూఢిల్లీ : దాయాది పాకిస్థాన్కు భారత ఆర్మీ చీఫ్జనరల్ ఉపేంద్ర ద్వివేది మరోసారి గట్టిగా హెచ్చరికలు చేశారు. ఈ ఏడాది మేలో నిర్వహించిన ఆపరేషన్ సిందూర్ కేవలం 88 గంటలు మాత్రమేనని, దాయాది ఏదై
మనతెలంగాణ/సిటీబ్యూరోః ఉప ఎన్నిక ప్రక్రియ ముగియడంతో జూబ్లీహిల్స్లో అమలులో ఉన్న ఎన్నికల కోడ్ను ఎత్తివేశారు. ఈ మేరకు భారత ఎన్నికల సంఘం ప్రకటించింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి
మన తెలంగాణ/రఘునాథపల్లి: పత్తి రైతుల పట్ల కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మొండి వైఖరిని విడనాడాలని సీపీఎం మండల కార్యదర్శి గంగాపురం మహేందర్ డిమాండ్ చేశారు. జిన్నింగ్ మిల్లుల వారు చేస్తున్
హైదరాబాద్: గోషామహల్ పరిధి చాక్నవాడిలో ఐదంతస్తుల భవనానికి పగుళ్లు ఏర్పడ్డాయి. పక్కన నిర్మిస్తున్న నూతన భవనం పిల్లర్స్ తవ్వడం వల్లే ఇలా పగుళ్లు వచ్చాయని స్థానికులు చెబుతున్నారు. పగుళ్ల
ప్రీ వెడ్డింగ్ షో’తో విజయాన్ని అందుకున్న యంగ్ హీరో తిరువీర్ మరో ఆసక్తికర ప్రాజెక్ట్ కి సైన్ చేశారు. ఈ చిత్రానికి మహేందర్ కుడుదుల దర్శకత్వం వహిస్తున్నారు. ఆధ్య మూవీ మేకర్స్ బ్యానర్పై ప
జపాన్లో జరుగుతున్న డెఫ్లింపిక్స్ (బధిర) స్పోర్ట్స్ 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో స్వర్ణ పతకం సాధించి దేశ కీర్తిని చాటిన హైదరాబాద్ షూటర్ ధనుష్ శ్రీకాంత్కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
హైదరాబాద్: బౌలింగ్కే అనుకూలించే పిచ్లు తయారు చేసి టెస్టు క్రికెట్ను నాశనం చేస్తున్నారని టీమిండియా మాజీ బౌలర్ హర్బజన్ సింగ్ మండిపడ్డారు. ప్రత్యర్థి బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేయడం
ఢిల్లీ: పార్టీ ఫిరాయించిన బిఆర్ఎస్ ఎమ్మెల్యేలపై తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ వచ్చే వారం లోపలే నిర్ణయం తీసుకోవాలని చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా బిఆర్ గవాయి తెలిపారు. నిర్
కోల్కతా: సౌతాఫ్రికాతో జరిగిన తొలి టెస్టులో టీమిండియా ఓటమి అనంతరం భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ పలు సూచనలు చేశారు. పాస్ట్ బౌలింగ్ విభాగంలో జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్కు తోడుగా మ
హైదరాబాద్: పైరసీ వల్ల చిత్రపరిశ్రమకు చాలా నష్టం జరిగిందని సిపి సజ్జనార్ తెలిపారు. చిత్ర పరిశ్రమకు మేలు జరిగే ఒక కేసును ఛేధించామని అన్నారు. సినీ పెద్దలతో సిపి సజ్జనార్ సమావేశమయ్యారు. ఈ స
తెల్లగా నురగలా వెన్నెలా ఉన్న ఓ చిన్న ముద్దలా కంట్లో ఇలా తెల్లగుడ్డు పైన మీ పిల్లల కంట్లో కనపడితే అది బైటాట్ స్పాట్ అని అంటారు. ఇది విటమిన్ ఎ తక్కువ కావడంతో వస్తుంది. వైద్యం ఇవ్వకపోతే కాల
తిరుమల: తిరుమల శ్రీవారిని నటుడు సాయిదుర్గా తేజ్ దర్శించుకున్నారు. మంచి చిత్రాలు. సంతోషమైన జీవితం ఇచ్చిన భగవంతుడికి కృతజ్ఞతలు తెలిపేందుకు తిరుమలకు వచ్చానని సాయి తేజ్ తెలిపారు. కొత్త సం
రాజ్ తరుణ్ హీరోగా రామ్ కడుముల దర్శకత్వంలో రూపొందిన క్రైమ్ కామెడీ ఎంటర్ టైనర్ ‘పాంచ్ మినార్’. రాశి సింగ్ హీరోయిన్గా నటిస్తున్నారు. గోవింద రాజు సమర్పిస్తున్న ఈ చిత్రాన్ని కనెక్ట్ మూవీస
రామ్ పోతినేని నటిస్తున్న మూవీ ‘ఆంధ్ర కింగ్ తాలూకా’. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమా రిలీజ్ డేట్ని ఒక రోజు ముందుకు తీసుకొచ్చారు. నవంబర్ 28న విడుదల కావాల్సిన ఈ చిత్రం, నవంబర్ 27న ప్ర
అక్షరాలు రాని అక్షర సాధుడవు లక్ష్యాన్ని గురి తప్పని యోధుడవు పాటకే ప్రణమిల్లి పయనించినోడా లోకాన్ని చుట్టిన లోక సంచారుడా తెలుగు నేలపైన నీపాట కేతనం వర్ధిల్లు నీపాట కళకళా కాంతులా అందెశ్ర
తెలంగాణా పల్లె మట్టి వాసనల పరిమళం అతని పాటలు. తను రాసిన తెలంగాణా అస్తిత్వ స్ఫూర్తి గీతాలు యావత్ తెలంగాణా ప్రజలను పోరాటాల్లోకి కదిలించగలిగిన మార్చింగ్ సాంగ్స్గా భాసిల్లాయి. ప్రకృతి గ
మక్కా: సౌదీ అరేబియాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ముఫరహత్ ప్రాంతంలో బస్సును డీజిల్ ట్యాంకర్ ఢీకొట్టడంతో 42 మంది భారతీయులు సజీవదహనమయ్యారు. మృతులలో హైదరాబాద్కు చెందిన వారు ఎక్కువగ
‘పేరు ప్రతిష్ట అనేది మరో విధమైన ఒంటరితనమే’ అన్నారు కిరణ్ దేశాయ్. బుకర్ అవార్డుకు షార్ట్ లిస్టు అయిన నవల ‘ద లోన్లీనెస్ ఆఫ్ సోనియా అండ్ సన్నీ’ గురించి మాట్లాడుతూ ఆమె ఈ మాటన్నారు. మనిషికి ప
లక్నో: ప్రియురాలిని చంపిని కేసులో ఎస్ఐని అరెస్టు చేశారు. ఈ సంఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం అమీర్పూర్ జిల్లా మౌదాహ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... కిరణ్
గచ్చిబౌలి: హైదరాబాద్లోని గచ్చిబౌలి ప్రాంతం సంధ్య కన్వెన్షన్ సమీపంలో అక్రమ కట్టడాలపై హైడ్రా కొరడా ఝుళిపించింది. ఫెర్టిలైజర్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎంప్లాయిస్ కోఆపరేటివ్ హౌసింగ్ స
అమరావతి: అప్పు ఇచ్చిన డబ్బులు అడిగినందుకు అన్నను తమ్ముడు చంపేసి ఇంట్లోనే పాతిపెట్టాడు. ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చిత్తూరు జిల్లా కుప్పంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకార
వచ్చే నెలలో ప్రక్రియ ప్రారంభం ప్రజాపాలన విజయోత్సవాల తరువాతే ఎన్నికల నిర్వహణ పార్టీపరంగానే బిసిలకు 42 శాతం రిజర్వేషన్లు నేడు రాష్ట్ర మంత్రివర్గం సమావేశం స్థానిక సంస్థల ఎన్నికలు, గిగ
మన తెలంగాణ/హైదరాబాద్ః జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో విజయకేతనం ఎగుర వేయడంతో కాంగ్రెస్ పార్టీ రాజకీయంగా మరింత పట్టు బిగించినట్లైంది. జూబ్లీ ఉత్సాహంతో తన బలాన్ని పెంచుకోవాలనుకంటున్నది. ఉప ఎ
