మండలంలోని కరిసెలబోడు గ్రామంలో ప్రైవేట్ స్కూల్ బస్సు ఢీకొని బాలుడు మృతి చెందిన సంఘటన మంగళవారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం... కరిశలబోడు తండాకు చెందిన భూక్యా గోపి, అఖిల దంపతులకు కవ
బంగ్లాదేశ్తో మంగళవారం ప్రారంభమైన తొలి టెస్టులో ఐర్లాండ్ టీమ్ మొదటి ఇన్నింగ్స్లో 90 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 270 పరుగులు చేసింది. ఓపెనర్ పాల్ స్టిర్లింగ్తో పాటు వన్డౌన్లో వచ్చిన క
కోల్కతా: యువ ఆటగాడు ధ్రువ్ జురెల్పై టీమిండియా మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ ప్రశంసల వర్షం కురిపించాడు. ఇటీవల సౌతాఫ్రికాఎతో జరిగిన అనధికార టెస్ట్ సిరీస్లో ధ్రువ్ ఆకాశమే హద్దుగా చెలరేగ
ఎర్రకోట సమీపంలో పేలుడు మృతుల కుటుంబాలకు ఢిల్లీ సిఎం రేఖాగుప్తా ఎక్స్గ్రేషియా ప్రకటించారు. మృతుల కుటుంబాలకు రూ.10లక్షల పరిహారంగా అందజేయనున్నట్లు మంగళవారంనాడు ఒక ప్రకటనలో ఆమె వెల్లడిం
పుల్వామాకు చెందిన వైద్యుడు ఉమర్ నబీ కీలకపాత్ర! ఫరీదాబాద్ నుంచి ఢిల్లీకి కారులో వచ్చి మారణాకాండ ఫరీదాబాద్ ఉగ్రవాద మాడ్యూల్తో సంబంధాలు సిసిటివి ఫుటేజీల ఆధారంగా పోలీసుల ప్రాథమిక నిర్ధ
న్యూఢిల్లీ : ఎర్రకోట సమీపంలో పేలుడు ఘనటలో మృతుల సంఖ్య 12కు చేరింది. సోమవారంనాడు రాత్రి వరకు 9మంది మృత్యువాత పడగా, మరో 20మంది గాయాలపాలయ్యారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నవారిలో మరో ముగ్గుర
ముంబై : ప్రముఖ నటుడు 89 ఏళ్ల ధర్మేంద్ర ఆరోగ్యం నిలకడగానే ఉందని, ఆయన కోలుకుంటున్నారని కుమార్తె ఈషా దేవోల్ మంగళవారం వెల్లడించారు. ముంబై బ్రీచ్ కాండీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని, చికి
న్యూయార్క్/వాషింగ్టన్: భారత్పై విధించిన సుంకాలను ఏదో ఒక సమయంలో తగ్గించాలని అమెరికా యోచిస్తోందని, భారత్తో తాము న్యాయమైన ఒప్పందం కుదుర్చుకునేందుకు దగ్గరగా ఉన్నామని అమెరికా అధ్యక్షు
జల సంరక్షణ ప్రాజెక్టుల్లో తెలంగాణ తొలిస్థానంలో నిలిచిందని కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ప్రకటించింది. జల్ సంచయ్ జన్ భాగీదారి 1.0 కింద 5.2 లక్షల టీఎంసీల నీటి సంరక్షణ నిర్మాణాలతో తెలంగాణ ఉత్
గత పది రోజుల వరకు రాష్ట్రాన్ని తడిచి ముద్ద చేసిన వర్షాలు తగ్గాయనే లోపే చలి పంజాతో రాష్ట్రాన్ని వణికిస్తుంది. గత రెండు రోజులుగా చలి తీవ్రరూపం దాల్చడంతో ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్కు పడ
అటవీ భూమిని అక్రమంగా నరుకుతుంటే అడ్డుకోబోయిన అటవీ సిబ్బంది పై గిరిజనులు దాడి చేసిన ఘటన నాగర్కర్నూల్ జిల్లాలో చోటుచేసుకుంది. నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం ముక్కిడిగుండం గ
ఢిల్లీ భారీ పేలుడు ఘటనలో పోలీసులు, దర్యాప్తు సంస్థలు విచారణ ముమ్మరం చేశాయి. సిసిటివి ఫుటేజీల ఆధారంగా పేలుడుకు ఉపయోగించిన హ్యుందయ్ కారు నడిపిన జమ్మూ కశ్మీర్లోని పుల్వామాకు చెందిన డాక
హీరో దుల్కర్ సల్మాన్ పీరియాడికల్ డ్రామా ’కాంత’ను దర్శకుడు సెల్వమణి సెల్వరాజ్ తెరకెక్కించారు. రానా, సముద్రఖని కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రంలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్. దుల్కర్ సల్మ
అమ్మవారి బ్రహ్మోత్సవాలను పటిష్ట కార్యాచరణతో సక్సెస్ చేయాలి పంచ్మితీర్థానికి విస్తృతంగా ఏర్పాట్లు కంట్రోల్ కమాండ్ సెంటర్ నుండి పర్యవేక్షణ అమ్మవారి బ్రహ్మోత్సవాలకు భారత రాష్ట్రపతి
బీహార్లో తుది విడత ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. సాయంత్రం 5 గంటల వరకు 67.14 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. 20 జిల్లాల్లో మొత్తం 122 అసెంబ్లీ స్థానాలకు మంగళవారం పోల
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలలో పోలింగ్ కేంద్రాల్లో రిగ్గింగ్ జరిగిందని, ఓటర్లను భయపెట్టారని బిఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత ఆరోపించారు. పలుచోట్ల రౌడీషీటర్లు తిరుగుతూ, ఓటర్లను ప్రలోభాలకు
లండన్ : హంగేరీకి చెందిన బ్రిటిష్ రచయిత 51ఏళ్ల డేవిడ్ సలై తన ఫ్లెష్ అనే నవలకు గాను 2025 బుకర్ ప్రైజ్ను గెలుచుకున్నారు. సోమవారం రాత్రి బుకర్ప్రైజ్ వేడుకలో భారతీయ రచయిత కిరణ్ దేశాయ్ రాసిన ద ల
నాగర్కర్నూల్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ప్రభుత్వ పాఠ్యపుస్తకాలు తరలించడం కోసం పాఠశాలలో చదువుతున్న విద్యార్థులను తీసుకెళ్తుండ గా ప్రమాదవశాత్తు ఆటో బోల్తా పడ్డ సంఘటనలో నలుగురు వ
న్యూఢిల్లీ : దేశ వ్యాప్తంగా సంచలనం కలిగించిన 2005-06 నిఠారీ వరుస హత్యల కేసులో సుప్రీం కోర్టు సంచలన తీర్పు చెప్పింది. ఈకేసుల్లో దోషిగా తేలి మరణశిక్షను ఎదుర్కొంటున్న సురేందర్ కోలీని సుప్రీం
న్యూఢిల్లీ: ఎర్రకోట వద్ద సోమవారం సాయంత్రం సంభవించిన కారు పేలుడులో మృతులైన వారి అవశేషాలను తీసుకెళ్లడానికి ఎల్ఎన్జెపి ఆస్పత్రి వద్ద మంగళవారం ఉదయం చేరుకున్న కుటుంబీకుల కన్నీటి ఘోష హృ
ఎన్టీపీసీ సోలార్ ప్లాంట్ సమీపంలో తవ్వకాల్లో సింహవాహిని రూపంలో ఉన్న దుర్గామాత విగ్రహం బయటపడింది. దుర్గామాత విగ్రహాన్ని శాలపల్లి గ్రామ ప్రజలు మంగళవారం ఉదయం తీసుకువెళ్లి ప్రత్యేక పూజల
రాష్ట్రంలో మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా చేపలను ఆహారంలో జత చేసి విద్యార్థులకు అందించే అంశాన్ని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డితో చర్చించి నిర్ణయం తీసుకుంటామని రాష్ట్ర మత్స్య శాఖ మంత్రి వాక
అల్లరి నరేష్ నటిస్తున్న యూనిక్ థ్రిల్లర్ మూవీ ‘12ఎ రైల్వే కాలనీ’. పొలిమేర, పొలిమేర 2 చిత్రాలతో గుర్తింపు తెచుకున్న డాక్టర్ అనిల్ విశ్వనాథ్ ఈ చిత్రానికి కథ, స్క్రీన్ప్లే, డైలాగ్స్ అంది
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఓడిపోతామని యూసుఫ్గూడ డివిజన్లో కాంగ్రెస్ నేతలు అరాచకాలకు పాల్పడ్డారు. ఇతర ప్రాంతాల నుంచి వ్యక్తులను తీసుకొచ్చి దొంగ ఓట్లు వ
హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. సాయంత్రం 5 గంటల వరకు 47.16 శాతం పోలింగ్ నమోదు అయ్యింది. అయితే, సాయంత్రం 6 గంటల లోపు క్యూలో ఉన్నవారికే ఓటు వేసేందుకు అధికా
చత్తీస్ గఢ్ లోని బీజాపూర్ జిల్లా నేషనల్ పార్కు అడవుల్లో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. భద్రత బలగాలు, మావోయిస్టుల మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ఆరుగురు మావోయిస్టులు మృతి చెందారు. ఘటనా స్థలి ను
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించిన ఎమ్మెల్యేలు, పలువురిపై హైదరాబాద్ పోలీసులు కేసులు నమోదు చేశారు. నియమాలు ఉల్లఘించిన వారిపై మూడు కేసులు నమోదు చేశారు.
ఇస్లామాబాద్: పాకిస్థాన్లో మరోసారి ఉగ్రవాదులు రెచ్చిపోయారు. రాజధాని ఇస్లామాబాద్లో భారీ పేలుడు సంభవించింది. ఉగ్రవాదులు జరిపిన ఈ ఆత్మాహుతి దాడిలో 12 మంది మృతి చెందగా.. సుమారు 20 మంది గాయపడ
ఆస్ట్రేలియా పర్యటన ముగించుకున్న టీం ఇండియా త్వరలో స్వదేశంలో దక్షిణాఫ్రికాతో తలపడనుంది. నవంబర్ 14వ తేదీ నుంచి ఇరు జట్ల మధ్య టెస్ట్ సిరీస్ ప్రారంభంకానుంది. తొలి మ్యాచ్ కోల్కతా ఈడెన్ గార
.హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఉపఎన్నికల పోలింగ్ సందర్భంగా ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘించిన పలువురిపై హైదరాబాద్ పోలీసులు 3 కేసులు నమోదు చేశారు. ఎమ్మెల్యేలు బీర్ల ఐలయ్య, రాంచంద్ర నాయక
హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా మాత్రమే కాదు.. దేశవ్యాప్తంగా బెట్టింగ్ యాప్ల ప్రమోషన్ల కేసు సంచలనం రేపింది. ఇప్పటికే పరువురు సెలబ్రిటీలను ఈ కేసు నేపథ్యంలో సిఐడి అధికారులు విచారించారు. అ
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర గీత రచయిత అందెశ్రీ అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో ఘనంగా జరిగాయి. అందెశ్రీ అంత్యక్రియల్లో సిఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. పాడె మోసి అందెశ్రీకి అంతిమ వీడ్క
నెల్లూరు: నగరంలో కంటైనర్ లారీ బీభత్సం సృష్టించింది. నెల్లూరులోని ఎన్టిఆర్ నగర్ వద్ద జాతీయ రహదారిపై చేపల లోడుతో వెళ్తున్న లారీ.. మినీ వ్యాను, 3 బైక్లతో పాటు ఓ చెట్టును ఢీకొట్టింది. ఈ ప్ర
న్యూడిల్లీ: దేశరాజధాని ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో సోమవారం సాయంత్రం భారీ పేలుడు సంభవించిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో 9 మంది మృతి చెందగా, 20 మందికి పైగా గాయపడ్డారు. అయితే ఈ పేలుడు ఘటనపై టీ
భూటాన్: ఢిల్లీ భారీ పేలుడు ఘటనను ప్రధాని నరేంద్ర మోడీ ఖండించారు. ఢిల్లీ మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. ఢిల్లీ పేలుడు ఘటనపై ఎప్పటికప్పుడు సమీక్ష జరుపుతున్నామని అన్నారు. భూటాన్ లో ప
ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి రెండు దశాబ్ధాలు దాటుతున్న ఏ మాత్రం క్రేజ్ తగ్గని హీరోయిన్ తమన్నా. తొలి సినిమాలో ఎంత గ్లామర్గా ఉందో ఇప్పటికీ అదే గ్లామర్ని మెయిన్టేన్ చేస్తోంది ఈ మిల్కీ బ
బడికి వెళ్లి ఆయన అక్షరాలు చదవలేదు.. కానీ సమాజాన్ని ఆయన తన అంతర్హృదయంతో చూశారు. సమాజంలో జరుగుతున్న ప్రజల వ్యథలు, పోరాటాలను కళ్లతో చూసి.. ఆ బాధలే ఆయనను ప్రజల పక్షాన ప్రజా గొంతుకగా నిలబడేలా
నల్లొండ: హైవే- 65 పై ప్రయాణిస్తున్న ట్రావెల్స్ బస్సు పెను ప్రమాదం నుంచి తప్పించుకుంది. చిట్యాల మండలం పిట్టంపల్లి వద్ద ప్రైవేట్ ట్రావెల్ బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. చూస్తుండగానే
అమరావతి: కృష్ణాజిల్లాలో ఉయ్యూరు మండలం గండిగుంట వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. కారు బోల్తాపడి నలుగురు మృతి చెందారు. ఒకరికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రుడిని ఆస్పత్రికి తరలించారు. ఘటనాస్
బాలీవుడ్ సీనియర్ నటుడు ధర్మేంద్ర (89) కన్నుమూశారు. ముంబయిలోని బ్రీచ్ క్యాండీ ఆస్పత్రిలో ధర్మేంధ్ర తుదిశ్వాస విడిచారు. ధర్మేంద్ర సతీమణి హేమామాలినిని 1980 లో రెండో వివాహం చేసుకున్నారు. ధర్
విశాఖపట్నం: రంజీ ట్రోఫీ ఎలైట్ గ్రూప్ఎలో భాగంగా విశాఖపట్నం వేదికగా తమిళనాడుతో జరిగిన కీలక మ్యాచ్లో ఆంధ్రా టీమ్ నాలుగు వికెట్ల తేడాతో ఉత్కంఠ విజయం సాధించింది. ఈ గెలుపుతో ఆంధ్రా పాయింట
మన తెలంగాణ/ క్రీడా విభాగం: ఆస్ట్రేలియాలో జరిగిన పరిమిత ఓవర్ల సిరీస్లో టీమిండియాకు మిశ్రమ ఫలితాలు ఎదురైన సంగతి తెలిసిందే. వన్డే సిరీస్లో ఓటమి పాలైన భారత్ టి20లలో గెలిచి కాస్త ఊరట చెందిం
అందాల తార మృణాల్ ఠాకూర్ తెలుగులో సీతారామం సినిమాతో ప్రవేశించి మంచి హిట్ను అందుకుంది. ఆతర్వాత నానితో హాయ్ నాన్న చేసి మెప్పించింది. మృణాల్ తన మూడవ సినిమాను విజయ్ దేవరకొండతో ఫ్యామిలీ స్ట
ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ సుభాస్కర న్ లైకా ప్రొడక్షన్స్ నిర్మాణంలో జాసన్ సంజయ్ దర్శకత్వంలో యాక్షన్- అడ్వెంచర్ కామెడీ మూవీ ‘సిగ్మా’ చిత్రం 65 రోజుల షూటింగ్ను విజయవంతంగా పూర్తి చేసుక
ముంబై: వన్డే ప్రపంచకప్ ట్రోఫీ సాధించి చరిత్ర సృష్టించిన భారత మహిళా క్రికెట్ టీమ్కు పలు ప్రముఖ వాణిజ్య సంస్థలు భారీ మొత్తంలో నజరానాలను ప్రకటించిన సంగతి తెలిసిందే. విశ్వవిజేతగా నిలిచి
విక్రాంత్, చాందినీ చౌదరి జంటగా నటిస్తున్న సినిమా ‘సంతాన ప్రాప్తిరస్తు‘. ఈ సినిమాను మధుర ఎంటర్టైన్మెంట్, నిర్వి ఆర్ట్ బ్యానర్స్ పై మధుర శ్రీధర్ రెడ్డి, నిర్వి హరిప్రసాద్ రెడ్డి నిర్మి
బీహార్ రెండో దశ పోలింగ్కు సిద్ధమైంది. 1.30 మిలియన్ మంది జనాభా కలిగిన బీహార్లో ఓట్లను కొల్లగొట్టడానికి ఎన్డిఎ ప్రభుత్వం అపారమైన సంక్షేమ ప్యాకేజీని ప్రకటించింది. ఇది తీవ్రమైన ఆర్థిక పర
జూబ్లీహిల్స్ కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రి కిషన్రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న సికింద్రాబాద్ లోక్సభ స్థానం పరిధిలో ఉన్నా ఆయన తెచ్చిన నిధులేమీ లేవని, కిషన్ రెడ్డి, కెసిఆర్ అభివృద్ధి
ప్రభుత్వ పాఠశాలల పర్యవేక్షణకు శాశ్వతంగా తనిఖీ బృందాలు నియమించాలని తెలంగాణ విద్యాశాఖ నిర్ణయించింది. సుమారు 24 వేలపైగా ఉన్న ప్రభుత్వ పాఠశాలల తనిఖీకి 299 కమిటీలువేసి వాటిలో పాఠశాలల్లో బోధ
మన తెలంగాణ/హైదరాబాద్: ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ(64) సోమవారం ఉదయం తుది శ్వాస విడిచారు. అందెశ్రీ ఐదు సంవత్సరాలుగా అధిక రక్తపోటుతో బాధపడుతున్నారు. ఆదివారం రాత్రి ఆయన బాత్రూంకు వెళ్లి కిందపడ
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రం మొ త్తం ఆసక్తిగా ఎదురు చూస్తున్న జూబ్లీహిల్స్ శాసనసభ నియోజకవర్గం ఉప ఎన్నిక పో లింగ్కు ఏర్పాట్లు పూర్తయ్యాయి. మంగళవారం (నవంబర్ 11) ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం
మన తెలంగాణ/హైదరాబాద్: పార్టీ ఫిరాయించిన ఎంఎల్ఎలపై అనర్హత వేటు వే యడంలో జాప్యం చేస్తున్నారంటూ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్పై సుప్రీంకోర్టు లో బిఆర్ఎస్ పార్టీ కోర్టు ధిక్కరణ పిటిషన్
న్యూఢిల్లీ: కొద్ది రోజులుగా తగ్గుతూ వస్తున్న బంగారం ధర లు మళ్లీ ఊపందుకుంటున్నాయి. సోమవారం దేశీయ మార్కెట్లో బంగారం ధరలు ఆకస్మికంగా పెరిగాయి. అమెరికా డాలర్ బలపడడం, పసిడికి డిమాండ్ తగ్గడం
రాజ్ తరుణ్ హీరోగా రామ్ కడుముల దర్శకత్వంలో రూపొందిన క్రైమ్ కామెడీ ఎంటర్ టైనర్ ‘పాంచ్ మినార్’. గోవింద రాజు సమర్పిస్తున్న ఈ చిత్రాన్ని కనెక్ట్ మూవీస్ ఎల్ఎల్పి బ్యానర్ పై మాధవి, ఎంఎస్ఎం
మేషం బంధువులతో మాటపట్టింపులు ఉంటాయి. ముఖ్యమైన వ్యవహారాలలో స్వల్ప అవాంతరాలు తప్పవు. వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు మరింత చికాకు పరుస్తాయి. రుణదాతల నుండి ఒత్తి
లండన్: టీమిండియా యువ సంచలనం, స్టార్ ఓపెనర్ అభిషేక్ శర్మపై ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ కెవిన్ పీటర్సన్ ప్రశంసలు కురిపించాడు. టి20 ఫార్మాట్లో అభిషేక్ను మించి ఓపెనర్ ఎవరూ లేరని పేర్కొన్నాడు. ప
న్యూఢిల్లీ : కర్నాటకలో ముఖ్యమంత్రి మార్పుకు రంగం సిద్ధమైందా? డిప్యూటీ సిఎం డికె శివకుమార్ వరుస హస్తిన పర్యటనలు దేనికి సంకేతం. ఢిల్లీకి వస్తున్న ప్రస్తుత ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు హైక
న్యూఢిల్లీ: ఢిల్లీ ఎర్రకోట సమీపంలో సంభవించిన పేలుడుపై అన్ని కోణాల్లో సమగ్రంగా దర్యాప్తు నిర్వహిస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్షా వెల్లడించారు. ఈ సంఘటనపై ఆయన మీడియాతో మాట్లాడారు. “సా
న్యూఢిల్లీ : హర్యానా పోలీసులతో కలిసి జమ్ముకశ్మీర్ పోలీసులు నిర్వహించిన సంయుక్త ఆపరేషన్లో అంతర్రాష్ట్ర, అంతర్జాతీయ ఉగ్రమూకల గుట్టు రట్టయింది. నిషేధిత జైషే మహమ్మద్, అన్సార్ ఘజ్వత్ఉల
సిరికొండ మండలం గడ్కోల్ గ్రామానికి చెందిన తాళ్లపల్లీ నర్సాగౌడ్ అనే గీతా కార్మికుడు తాటి చెట్టుపై నుండి పడి మరణించాడు. సోమవారం ప్రతి రోజులాగానే కల్లు తీయడానికి చెట్టు ఎక్కి గీత గీస్తుం
ఎర్రకోట వద్ద జరిగిన భారీ పేలుడుపై ప్రధాని నరేంద్రమోడీ ఆరా తీశారు. కేంద్ర మంత్రి అమిత్షాకు ఫోన్ చేసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. మరోవైపు కేంద్రమంత్రి అమిత్షా ఈ సంఘటనపై తీవ్ర ఆందోళన
మన తెలంగాణ/మానకొండూర్: చేయని నేరాన్ని తనపై మోపి, తనను వేధింపులకు గురి చేస్తూ పోలీస్స్టేషన్లో కేసు నమోదు చేయించి చితకబాదారని, మనస్థాపానికి గురైన ఓ యువకుడు కూల్ డ్రింక్లో ఎలుకల మందు త
అమెరికాలో ఎపికి చెందిన 23 ఏళ్ల యార్లగడ్డ రాజ్యలక్ష్మి అనే విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. నవంబర్ 7న యార్లగడ్డ చనిపోయినట్లు తెలుస్తోంది. యార్లగడ్డ రాజ్యలక్ష్మి టెక్స
ఎంతో పవిత్రంగా భావించే తిరుమల కొండపై అన్ని నిబంధనలు తెలిసిన టిటిడి సిబ్బందే అపచారం చేశారు. అలిపిరి మెట్ల మార్గంలో ఇద్దరు టిటిడి ఔట్ సోర్సింగ్ సిబ్బంది మాంసాహారం తింటుండగా భక్తులు ప్ర
దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన భారీ పేలుడుతో దేశవ్యాప్తంగా హైఅలర్ట్ ప్రకటించారు. హైదరాబాద్ తోపాటు దేశంలోని ముంబై, చెన్నై, బెంగళూరు, కోల్ కతా వంటి ప్రధాన నగరాల్లో కేంద్రహోంశాఖ అధికారులన
కింగ్ నాగార్జున ఆల్ టైం కల్ట్ క్లాసిక్ ’శివ’ బాక్సాఫీసు రికార్డులుని తిరగరాస్తూ ఇండియన్ సినిమాను బిఫోర్ శివ, ఆఫ్టర్ శివగా పునర్నిర్వచించింది. రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో1989లో విడుదలై
ప్రభుత్వ నిషేధిత సిపిఐ మావోయిస్టు పార్టీకి చెందిన మహిళ మావోయిస్టు సభ్యురాలు జిల్లా పోలీసుల ఎదుట లొంగిపోయారు. సోమవారం జిల్లా పొలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జిల్ల
మిర్యాలగూడ పట్టణంలో సభ్య సమాజం తలదించుకునే ఘటన జరిగింది. క్షణికావేశంలో చేసే పనికి ,విచ్చలవిడితనానికి నిదర్శనంగా నెలలు నిండని పసికందు మృతదేహం డ్రైనేజీలో కనిపించింది. మిర్యాలగూడ సబ్ జై
గర్భస్రావం జరిగి సకాలంలో వైద్యం అందక ఓ గిరిజన మహిళ మృతి చెందిన ఘటన సోమవారం మండలంలో కుమురం బీం ఆసిఫాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. వాంకిడి మండలంలోని చిచ్చుపల్లి గ్రామపంచాయతీ పరిధిలో గల మ
హర్యానా పోలీసులతో కలిసి జమ్ముకశ్మీర్ పోలీసులు నిర్వహించిన సంయుక్త ఆపరేషన్లో అంతర్రాష్ట్ర, అంతర్జాతీయ ఉగ్రమూకల గుట్టు రట్టయింది. నిషేధిత జైషే మహమ్మద్, అన్సార్ ఘజ్వత్ఉల్హింద్ ఉగ్
హైదరాబాద్: సూపర్స్టార్ మహేశ్బాబు హీరోగా.. దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ‘#SSMB29’ అనే వర్కింగ్ టైటిల్తో ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా టైటిల్ రివీల్.. నవంబర్ 15
చేగుంట మండలం జేత్రాం తండా గొడుగుపల్లి గ్రామ శివారులోని అటవీ ప్రాంతంలో చిరుత కనిపించడంతో చుట్టు ప్రక్కల ప్రాంత తండాలో ప్రజలు ,మేకల కాపరులు భయాందోళనలో ఉన్నారు. చేగుంట మండలంలోని దౌల్తాబ
కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలోని ప్రభుత్వ ప్రాథమిక బాలికల పాఠశాలలో విద్యానభ్యసిస్తున్న విద్యార్థులు సోమవారం మధ్యాహ్న భోజనం చేసిన తర్వాత ఇద్దరు విద్యార్థులు అస్వస్థతకు గురై వ
అత్యాధునిక హంగులతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ రూపుదిద్దుకోబోతుందని కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి అన్నారు. సోమవారం ఆయన సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ నిర్మాణ పనులను పరిశీలించారు. సంబ
రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ ద్వారా అభివృద్ధి చేసిన లే ఔట్లలో నివాస భవనాల నిర్మాణానికి అనువైన ప్లాట్లను బహిరంగ వేలం ద్వారా విక్రయించనున్నారు. నగరానికి సమీపంలో ఉన్న తొర్రూర్, బహూదూర్ పల
దేశ వ్యాప్తంగా ఉన్న రైతులను ఆర్థికంగా ఆదుకోవడానికి కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (పీఎం కిసాన్) పథకం కుటుంబంలో ఒక్కరికి మాత్రమే వర్తింస్తుందని కేం
దర్శకధీరుడు రాజమౌళి- సూపర్స్టార్ మహేశ్ బాబు కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మోస్ట్ అవేటెడ్ మూవీ ‘‘#SSMB29’’. నవంబర్ 15న ఈ మూవీ టైటిల్ తోపాటు వీడియో గ్లింప్స్ కూడా విడుదల చేసేందుకు మేకర్స్ రెడీ
న్యూఢిల్లీ: ఎర్రకోట మెట్రో స్టేషన్ సమీపంలో భారీ పేలుడు సంభవించింది. మెట్రో స్టేషన్లోని పార్కింగ్ స్థలంలో ఉన్న కారులో పేలుడు సంభవించడంతో పలు వాహనాలకు మంటలు అంటుకున్నాయి. ఈ ప్రమాదంలో ఎ
భారత మహిళ క్రికెట్ జట్టు వన్డే ప్రపంచకప్ను గెలిచి చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వారికి భారీ ఎత్తున నగదు, బహుమానాలు ఇస్తామని చాలా సంస్థలు ప్రకటించాయి. అయితే ఈ విషయంపై ట
మన తెలంగాణ/ఇల్లందు టౌన్: పురుగుల మందు తాగి నవ వధువు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన భదాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలంలోని లచ్చగూడెం గ్రామంలో చోటుచేసుకుంది. స్ధ్థానికుల తెలిపిన వివరాల
న్యూఢిల్లీ: హీరో మోటోకార్ప్ చేత నడిచే విడా - ఈ రోజు VX2 గో 3.4 kWh వేరియంట్ ను విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది, ఇది ఈవూటర్స్ యొక్క VX2 పోర్ట్ ఫోలియోను మరింత పెంచింది. భారతదేశంలో ఎలక్ట్రిక్ మొబిల
భద్రాద్రి కొత్తగూడెం: ఇల్లెందు మండలం లచ్చగూడెంలో విషాదం చోటు చేసుకుంది. పురుగుల మందు తాగి వివాహిత అంజలి (20) ఆత్మహత్యకు పాల్పడింది. వెంటనే ఆమెను ఖమ్మం ఆస్పత్రికి తరలించగా.. అక్కడ చికిత్స ప
సౌతాఫ్రికా క్రికెట్ దిగ్గజం హాషిం ఆమ్లా దన ధృష్టిలో అల్టైమ్ అత్యుత్తమ వన్డే క్రికెట్ జట్టును ప్రకటించాడు ఈ జట్టులో ముగ్గురు భారతీయులకు చోటు ఇచ్చిన ఆమ్లా టీం ఇండియా మాజీ కెప్టెన్ రోహ
జమ్మికుంట: కరీంనగర్ జిల్లా జమ్మికుంట ప్రాథమిక ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం వికటించింది. దీంతో 17 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వెంటనే అప్రమత్తమైన ఉపాధ్యాయులు విద్యార్థులను
హైదరాబాద్: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆధునికరణ పనులు వేగంగా సాగుతున్నాయని బిజెపి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. నడుస్తున్న రైళ్లు, ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా పనులు చేయాల్స
మాస్ మహరాజ రవితేజ సినిమా వస్తుందంటే ఒకప్పుడు ఫ్యాన్స్కి అది ఒక పండుగలా ఉండేది. మాస్ ఎలిమెంట్స్తో పాటు కామెడీతో ఆయన సినిమాలు నిండిపోయేవి. గత కొంతకాలంగా రవితేజ సరైన హిట్ కోసం ఎదురుచూస్
అమరావతి: : నల్గొండ జిల్లా ఎపి లింగోటం గ్రామంలో రోడ్డు ప్రమాదం జరిగింది. యూటర్న్ తీసుకుంటున్న బస్ ను వెనుక నుంచి లారీ ఢీకొంది. ఉల్లిపాయల లోడ్ తో వెళ్తున్న లారీ అదుపు తప్పి బోల్తా పడడంతో
ప్రస్తుత క్రికెట్లో బెస్ట్ బౌలర్ ఎవరని అడిగితే అంతా ముందుగా చెప్పేది జస్ప్రీత్ బుమ్రా పేరే చెబుతారు. చిన్న, పెద్ద అంతరూ అతడిని ఇస్టపడతారు. అయితే టీం ఇండియా మాజీ క్రికెట్ర్ సుబ్రమణ్యం
చాలామంది గుండె జబ్బు వచ్చే పేషెంట్లకు ఆఖరి సమయంలో హార్ట్ ఫెయిల్యూర్ అనేది వస్తుంది.. గుండె ప్రధాన పని ఏంటి అంటే రక్తాన్ని శరీరంలోని వివిధ భాగాలకు పంపించడమే.. అది పుట్టినప్పటినుంచి చనిప
