ప్రపంచానికి మరో షాకిచ్చిన ట్రంప్.. ఆ విలువైన లోహాలన్నీ అమెరికా కీలక ఖనిజాల జాబితాలోకి.
అమెరికా ప్రభుత్వం తన జాతీయ భద్రత, ఆర్థిక స్వావలంబన లక్ష్యాలను దృష్టిలో ఉంచుకుని కీలకమైన చర్య తీసుకుంది. తాజా నిర్ణయం ప్రకారం రాగి (Copper), వెండి (Silver), యురేనియం (Uranium)ను అధికారికంగా అమెరికా కీలక ఖనిజాల జాబితాలో చేర్చింది. ఈ చేర్పు అమెరికా వనరుల విధానంలో ఒక ప్రధాన మార్పును సూచిస్తోంది. ముఖ్యంగా ప్రపంచ సరఫరా గొలుసులపై
బంగారం భారీగా తగ్గింది..కొనుగోలుకు మంచి సమయమేనా...ఆర్థిక నిపుణుల సలహా ఇదిగో..
బంగారం..ఎప్పటికీ సురక్షితమైన ఆస్తిగా భావించబడిన ఈ విలువైన లోహం. ఇటీవలి వారాల్లో గణనీయమైన దిద్దుబాటును ఎదుర్కొంటోంది. అక్టోబర్ 20, 2025న లండన్ స్పాట్ మార్కెట్లో ఔన్సుకు 4,381 డాలర్ల వద్ద గరిష్ట స్థాయిని తాకిన తర్వాత.. ధరలు ఇప్పుడు దాదాపు 10 శాతం తగ్గి 3,950 డాలర్ల స్థాయికి చేరుకున్నాయి. దేశీయంగా కూడా ఇదే ధోరణి గమనించబడింది.
చైనా దందాకు చెక్ పెడుతున్న భారత్...అరుదైన భూమి అయస్కాంతాలపై భారీ స్కెచ్
అమెరికా-చైనా వాణిజ్య సంబంధాల మధ్య నెలకొన్న అస్థిరత.. ప్రపంచ సరఫరా గొలుసులపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ముఖ్యంగా ఆధునిక సాంకేతిక పరికరాలు, ఎలక్ట్రిక్ వాహనాలు (EVs), రక్షణ వ్యవస్థలు, పునరుత్పత్తి శక్తి రంగాలు వంటి విభాగాల్లో కీలకంగా మారిన అరుదైన భూమి మూలకాలు (Rare Earth Elements) ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో వ్యూహాత్మక ప్రాధాన్యత పొందాయి. ఈ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పారిశ్రామికీకరణ కొత్త దశలోకి అడుగుపెడుతోంది. ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు అధ్యక్షతన శుక్రవారం జరిగిన 12వ రాష్ట్ర పెట్టుబడి ప్రోత్సాహక బోర్డు (SIPB) సమావేశంలో రూ.1,01,899 కోట్ల పెట్టుబడులకు ఆమోదం లభించింది. ఈ పెట్టుబడుల ద్వారా రాష్ట్రవ్యాప్తంగా 26 కొత్త పరిశ్రమలు ఏర్పాటు కానున్నాయి. సుమారు 85,870 ఉద్యోగాలు వస్తాయని ప్రభుత్వం ప్రకటించింది. ప్రభుత్వ
దారుణంగా బెంగళూరు టెకీల పరిస్థితి.. ఉద్యోగం పోయి..హోమ్ లోన్ కట్టలేక..చివరకు..
బెంగళూరులో ఇల్లు కొనడం ఒకప్పుడు విజయానికి చిహ్నంగా, జీవిత మైలురాయిగా పరిగణించబడేది. కానీ ఇప్పుడు అదే కల ఆర్థిక భయంగా మారుతోంది. నగరంలోని వేలాది ఐటీ నిపుణులకు, భారీ హోమ్ లోన్లు, పెరుగుతున్న వడ్డీ రేట్లు, ఉద్యోగ భద్రత క్షీణత అన్నీ కలసి కొత్త ఆందోళనలకు దారి తీస్తున్నాయి. ఉద్యోగాల తొలగింపులు పెరుగుతున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI)
పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. ఈ రోజు కూడా బంగారం ధరలు తగ్గాయి, నవంబర్ 8, శనివారం ధరలు ఇవే..
దీపావళి అనంతరం దేశంలో బంగారం, వెండి ధరలు వరుసగా తగ్గుతున్నాయి. గత మూడు రోజులుగా పడిపోతున్న బంగారం ధరలు నేడు నవంబర్ 8వ తేదీ శనివారం కాస్త తగ్గుముఖం పట్టాయి. నాలుగో రోజుకూ కూడా పసిడి ప్రియులకు కాస్త ఊరటనిచ్చాయి. బంగారం ధరల్లో ఈ క్రమమైన తగ్గుదలతో పాటు వెండి ధరలు కూడా దిగజారాయి. పండుగల సీజన్
ప్రపంచ మార్కెట్లు సర్దుకుంటున్న ఉన్న సమయంలో.. బంగారం ధరలు మళ్లీ రికార్డు స్థాయిలో నిలిచాయి. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX)లో డిసెంబర్ గోల్డ్ ఫ్యూచర్స్ 10 గ్రాములకు రూ. 1,22,000 చుట్టూ ట్రేడవుతున్నాయి. అంతర్జాతీయంగా, కామెక్స్ మార్కెట్లో ఔన్సుకు 4,000 డాలర్ల కంటే ఎక్కువ వద్ద బంగారం స్థిరంగా ఉంది. ఈ స్థిరత్వం బంగారం పెట్టుబడిదారులకు ఒక
మస్క్ తన సంపదతో ప్రపంచంలోని ఆకలిని అంతం చేయగలడు.. అయినా అతనికి..
ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడైన టెస్లా సీఈఓ ఎలోన్ మస్క్ మరోసారి చరిత్ర సృష్టించబోతున్నారు. ఇప్పటివరకు ఏ కంపెనీ అధిపతికి చెల్లించని విధంగా, మస్క్కు టెస్లా బోర్డు 1 ట్రిలియన్ డాలర్ల భారీ జీత ప్యాకేజీకి ఆమోదం తెలిపింది. భారత కరెన్సీ ప్రకారం ఇది సుమారు రూ.82 లక్షల కోట్లకు సమానం. నిన్న (నవంబర్ 6) అమెరికాలోని ఆస్టిన్లో
తంగమాయిల్ జ్యువెలరీ లిమిటెడ్ షేరు ధర ఇటీవల బలమైన పెరుగుదలతో మార్కెట్లో చర్చనీయాంశంగా మారింది. కేవలం 10 ట్రేడింగ్ సెషన్లలో 70 శాతం పెరుగుదల నమోదు చేసిన ఈ స్టాక్, ఈ సీజన్లో అత్యంత వేగంగా ఎదుగుతున్న మల్టీబ్యాగర్ జ్యువెలరీ షేర్గా నిలిచింది. నవంబర్ 7న ఈ స్టాక్ రూ.3,319.80 వద్ద కొత్త ఆల్టైమ్ హైని తాకింది.
ట్రంప్ సుంకాల కేసు...సుప్రీంకోర్టులో కేసు ఓడిపోతే అమెరికా పని అయిపోయినట్లే..
డొనాల్డ్ ట్రంప్ విధించిన సుంకాలపై అమెరికా సుప్రీంకోర్టులో జరుగుతున్న విచారణలు ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక నిపుణుల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఈ కేసులో ట్రంప్ పరిపాలన వాదనలకు అనుకూలంగా నడుస్తుందని భావించినప్పటికీ, ఆయన నియమించిన న్యాయమూర్తులు కూడా కఠిన ప్రశ్నలతో ప్రభుత్వ న్యాయవాదులను నిలదీశారు. దీంతో ఈ కేసు ఫలితం అనిశ్చితంగా మారింది. ట్రంప్ 1977 నాటి ఇంటర్నేషనల్ ఎమర్జెన్సీ
బెంగళూరు ట్రాఫిక్తో నరకమే.. రోజుకు 2,800 కొత్త వాహనాలు రోడ్డు మీదకు..
అక్టోబర్ నెలలో బెంగళూరులో కొత్త వాహనాల రిజిస్ట్రేషన్లు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. నగరంలోని రవాణా శాఖ గణాంకాల ప్రకారం.. ఈ నెలలో సగటున రోజుకు 2,774 కొత్త వాహనాలు రోడ్లపైకి వచ్చాయి. ఇప్పటికే ట్రాఫిక్ రద్దీతో ఇబ్బంది పడుతున్న ఈ మహానగరానికి, తాజా వాహనాలతో మరింత ఒత్తిడిని తెచ్చిందని అధికారులు పేర్కొంటున్నారు. టైమ్స్ ఆఫ్ ఇండియా తెలిపిన
అక్టోబర్ నెలలో లక్షా యాభై వేల మందికి పైగా ఉద్యోగులు రోడ్డు మీదకు.. ఇంత దారుణమా..
అగ్రరాజ్యం అమెరికాలో అక్టోబర్ నెలలో ఉద్యోగ కోతలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. ఛాలెంజర్, గ్రే &క్రిస్మస్ సంస్థ విడుదల చేసిన తాజా నివేదిక ప్రకారం.. US యజమానులు అక్టోబర్లో 1,53,074 ఉద్యోగాల కోతలను ప్రకటించారు. ఇది గత ఏడాదితో పోలిస్తే 175 శాతం అధికం. ఈ స్థాయి తొలగింపులు 2003 తర్వాత తొలిసారి నమోదవడం గమనార్హం.
సామాన్యులు ఇల్లు కొనాలనే ఆశలు వదిలేసుకోండి.. రాబోయే కొన్ని సంవత్సరాల్లో ఇళ్ల ధరలకు రెక్కలు
India real estate outlook:భారతదేశంలో గృహ డిమాండ్ నిరంతరంగా పెరుగుతుండటంతో.. రాబోయే కొన్ని సంవత్సరాల్లో ఇళ్ల ధరలు సంవత్సరానికి 5 నుండి 10 శాతం మేర పెరిగే అవకాశం ఉందని పరిశ్రమల సమాఖ్య CII (Confederation of Indian Industry), ప్రాపర్టీ కన్సల్టెంట్ కొలియర్స్ ఇండియా సంయుక్త నివేదిక తెలిపింది. రియల్ ఎస్టేట్ @ 2047: బిల్డింగ్
బంగారం ధరలు తగ్గాయి.. అయినా ఇంకా తగ్గేదాకా వెయిట్ చేయండి, నవంబర్ 7, శుక్రవారం ధరలు ఇవే..
ఈ ఏడాది పండుగ సీజన్లో బంగారం ధరలు కొత్త రికార్డులను తాకాయి. గత నెలలో 10 గ్రాముల బంగారం ధర రూ.1,32,000 దాటడం మార్కెట్ లో పెట్టుబడిదారులకు ఆశ్చర్యం కలిగించింది. దీపావళికి ముందు వినియోగదారుల కొనుగోలు డిమాండ్ పెరగడం, ప్రపంచ వ్యాప్తంగా వాణిజ్య ఉద్రిక్తతలు కొనసాగడం, పెట్టుబడిదారులు సురక్షిత ఆస్తులపై దృష్టి కేంద్రీకరించడం వంటి అంశాలు ఈ
బంగారం ధర తగ్గినా ఈ స్థాయి వద్ద ఉన్నప్పుడే కొనండి.. సామాన్యులకు కీలక సూచన చేస్తున్న ఆర్థిక నిపుణులు
ఇటీవలి కాలంలో భారీ ర్యాలీ తర్వాత బంగారం మార్కెట్లో తగ్గుదల కనిపిస్తోంది. MCX గోల్డ్ ధరలు గత కొన్ని రోజులుగా డౌన్ సంకేతాలను చూపుతూ, ప్రతికూల దిశలో స్వల్ప దిద్దుబాటు జరగొచ్చని నిపుణులు సూచిస్తున్నారు. నువామా ప్రొఫెషనల్ క్లయింట్స్ గ్రూప్, ఫారెక్స్ &కమోడిటీస్ హెడ్ అభిలాష్ కోయిక్కర మాట్లాడుతూ.. Gold ధరలు తాత్కాలికంగా తగ్గుముఖం పట్టే
బంగారాన్ని భారీగా నిల్వ చేసుకుంటున్న RBI.. పసిడి వినియోగంలో 2వ స్థానంలో భారత్.. కారణమిదే..
ఇటీవల బంగారం ధర రోజురోజుకూ పెరుగుతోంది. అందువల్ల, పెద్ద పెట్టుబడిదారులు భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని బంగారం మరియు వెండిలో పెట్టుబడి పెట్టడం ప్రారంభించారు. ముఖ్యంగా, కేంద్ర బ్యాంకులు బంగారాన్ని ఒక ముఖ్యమైన ఆస్తిగా పరిగణించాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) అధ్యయనం ప్రకారం.. భారతదేశం ప్రపంచవ్యాప్తంగా బంగారం కోసం రెండవ అతిపెద్ద వినియోగదారుల డిమాండ్ కలిగి
ఆర్థిక ఇబ్బందుల్లో నిస్సాన్..4.4 బిలియన్ డాలర్ల నష్టాలు.. కంపెనీ భవనాలు అమ్మకం..
ఆర్థిక ఇబ్బందుల్లో కొట్టుమిట్టాడుతున్న జపాన్ ఆటోమొబైల్ దిగ్గజం నిస్సాన్ మోటార్ కంపెనీ తన పునరుద్ధరణ చర్యలలో భాగంగా టోక్యోకు నైరుతి దిశలోని యోకోహామాలో ఉన్న ప్రధాన కార్యాలయ భవనాన్ని 97 బిలియన్ యెన్లకు (630 మిలియన్ డాలర్లు) విక్రయించినట్లు గురువారం ప్రకటించింది. నిస్సాన్ ఈ భవనాన్ని అమ్మిన తర్వాత కూడా లీజు తీసుకుని దానిని తన ప్రధాన
భారత్లో గూగుల్, చాట్జీపీటీ అమెరికా నిషేధిస్తే?..దేశంలోని పరిస్థితులపై హర్ష్ గోయెంకా ఆందోళన..
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారతదేశం గూగుల్, చాట్జీపీటీ, X (ట్విట్టర్), ఇన్స్టాగ్రామ్ వంటి అమెరికన్ టెక్ ప్లాట్ఫారమ్లను ఉపయోగించకుండా నిషేధిస్తే దేశం ఎదుర్కొనే పరిస్థితులను RPG గ్రూప్ చైర్మన్ హర్ష్ గోయెంకా ఊహిస్తూ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సంభావ్య టెక్ ఎంబార్గో ప్రమాదంపై ఆయన ప్రజలను ప్రత్యామ్నాయాలపై ఆలోచించమని పిలుపునిచ్చారు. సోషల్ మీడియా ప్లాట్ఫారమ్
కూతుర్ల మీద ప్రేమ..గుడ్డిగా నమ్మి రూ. 14 కోట్లు కోల్పోయిన తండ్రి.. కేసు ఏంటంటే..
తన కుమార్తెల అనారోగ్యాన్ని నయం చేయాలనే తపనలో ఒక టెక్కీ కుటుంబం జీవితకాల సంపాదన అంతా కోల్పోయింది. పూణేలో చోటుచేసుకున్న ఈ ఘోర మోసం కేసులో ఒక ఐటీ ఇంజనీర్, అతని భార్యను ఆధ్యాత్మిక వైద్యం పేరుతో మోసగించిన నిందితురాలిపై పోలీసులు కేసు నమోదు చేశారు.పూణే సైబర్, ఆర్థిక నేరాల డీసీపీ వివేక్ మసల్ ప్రకారం, బాధిత
ముంబైకి చెందిన భార్యాభర్తలు ఒక బిల్డర్తో అభివృద్ధి ఒప్పందం కుదుర్చుకున్నారు. ఆ ఒప్పందం ప్రకారం, వారు తమ భూమిని బిల్డర్కి అప్పగిస్తే, ప్రతిగా బిల్డర్ నిర్దిష్ట సంఖ్యలో అపార్ట్మెంట్లు అందజేయాలని నిర్ణయించారు. బిల్డర్ సమయానికి ఆ అపార్ట్మెంట్లను అప్పగించకపోతే.. ఆ జాప్యానికి పరిహారంగా వారికి నగదు చెల్లించాలనే నిబంధన కూడా ఉంది. అయితే బిల్డర్ హామీ ఇచ్చిన
బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఆ చర్చలు జరిగే దాకా కొనుగోలు ఆపేయండి, నవంబర్ 6, గురువారం ధరలు ఇవే..
2025లో పండుగ సీజన్లో బంగారం ధరలు కొత్త రికార్డులను తాకాయి. 10 గ్రాముల బంగారం ధర రూ.1,32,000 దాటడం మార్కెట్ లో ఆశ్చర్యం కలిగించింది. దీపావళికి ముందు వినియోగదారుల డిమాండ్ పెరగడం, ప్రపంచ వ్యాప్తంగా వాణిజ్య ఉద్రిక్తతలు కొనసాగడం, పెట్టుబడిదారులు సురక్షిత ఆస్తులపై దృష్టి కేంద్రీకరించడం వంటి అంశాలు ఈ పెరుగుదల వెనుక ప్రధాన కారణాలుగా విశ్లేషకులు
బంగారం ధరలు భవిష్యత్తులో పెరుగుతాయా..తగ్గుతాయా.. నిపుణులు ఏం చెబుతున్నారో తెలుసుకోండి
2025లో పండుగ సీజన్లో బంగారం ధరలు కొత్త రికార్డులను తాకాయి. 10 గ్రాముల బంగారం ధర రూ.1,32,000 దాటడం మార్కెట్ లో ఆశ్చర్యం కలిగించింది. దీపావళికి ముందు వినియోగదారుల డిమాండ్ పెరగడం, ప్రపంచ వ్యాప్తంగా వాణిజ్య ఉద్రిక్తతలు కొనసాగడం, పెట్టుబడిదారులు సురక్షిత ఆస్తులపై దృష్టి కేంద్రీకరించడం వంటి అంశాలు ఈ పెరుగుదల వెనుక ప్రధాన కారణాలుగా విశ్లేషకులు
డిసెంబర్ 31, 2025 తర్వాత మీ PAN కార్డు పనిచేయదు..వెంటనే పాన్-ఆధార్ లింకింగ్ చేయండి
మీ శాశ్వత ఖాతా నంబర్ (PAN)ను ఆధార్ కార్డ్తో లింక్ చేయడం తప్పనిసరి అని టాక్స్బడ్డీ సంస్థ ఒక ట్వీట్ ద్వారా హెచ్చరించింది. గడువు తేదీ డిసెంబర్ 31, 2025. ఈ గడువుకు ముందుగా లింక్ చేయకపోతే 2026 జనవరి 1 నుండి మీ PAN కార్డు డీయాక్టివ్ అవుతుంది. తద్వారా మీరు ఆదాయపు పన్ను రిటర్నులు
నాలుగేళ్లు కష్టపడితే.. టీసీఎస్ రూ. 425 జీతం పెంచింది.. ఉద్యోగి పోస్టు వైరల్.. కంపెనీ స్పందన ఏంటంటే..
భారతదేశంలోని ప్రముఖ ఐటీ సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS)లో నాలుగేళ్లుగా పనిచేస్తున్న ఒక ఉద్యోగి తన వేతన పెంపుపై అసంతృప్తిని వ్యక్తం చేస్తూ చేసిన పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది.ఆ ఉద్యోగి తన 2024-25 అప్రైసల్ లెటర్ స్క్రీన్షాట్లను రెడ్డిట్ సబ్రెడిట్లో పంచుకున్నారు. TCS నాకు 4 సంవత్సరాల తర్వాత రూ.422 పెంపును ఇచ్చింది.
జీవితంలో గెలవడం అంటే ఏమిటి..మంచి ఉద్యోగమా లేక కుటుంబం మధ్య గడపడమా ?
బెంగళూరులో అమెజాన్లో మంచి స్థాయి ఉద్యోగం చేస్తున్న ఒక యువ ఇంజనీర్ శుభం సోని.. ఇటీవల లింక్డ్ఇన్లో చేసిన ఒక పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ పోస్ట్ కేవలం ఉద్యోగం మార్పు గురించి కాదు.. జీవితం, విజయం, కుటుంబం, మనశ్శాంతిపై కొత్త దృష్టికోణాన్ని తెరపైకి తెచ్చింది. శుభం సోని అమెజాన్లో పని చేస్తూ
బెంగళూరులో రెండో విమానాశ్రయం.. ఈ మూడు ఏరియాలపై ఫోకస్ పెట్టిన సిద్ధరామయ్య సర్కారు..
Bengaluru ప్రస్తుతం తన రెండవ అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పాటు దిశగా వేగంగా అడుగులు వేస్తోంది. ప్రస్తుత కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం (KIA) ఇప్పటికే తన డిజైన్ సామర్థ్యాన్ని మించి పనిచేస్తుండటంతో, రాబోయే దశాబ్దంలో ప్రయాణీకుల సంఖ్య రెట్టింపు అవుతుందని అంచనా వేస్తున్నారు. ఈ పెరుగుతున్న రద్దీని ఎదుర్కొనేందుకు, రాష్ట్ర ప్రభుత్వం మరో విమానాశ్రయం అవసరమని స్పష్టంగా గుర్తించింది.
వేలాదిమంది ఉద్యోగులకు షాకిచ్చిన ఐబీఎం.. ఇంటికి వెళ్లేందుకు రెడీగా ఉండాలని పిలుపు
ప్రపంచ టెక్ దిగ్గజం ఐబిఎమ్ (IBM) మరోసారి తన సంస్థాగత నిర్మాణంలో కీలక మార్పులు చేస్తోంది. కంపెనీ మంగళవారం ప్రకటించిన వివరాల ప్రకారం.. ఈ త్రైమాసికంలో వేలాది మంది ఉద్యోగులను ప్రభావితం చేసే విధంగా ఉద్యోగాల్లో కోత విధించనుంది. ఈ నిర్ణయం కంపెనీ యొక్క వ్యూహాత్మక దిశలో భాగమని ముఖ్యంగా అధిక లాభదాయక సాఫ్ట్వేర్ విభాగం వైపు
కుప్పకూలిన బిట్ కాయిన్ విలువ.. దూరంగా జరుగుతున్నఇన్వెస్టర్లు.. కారణం ఏంటంటే..
జూన్ 2025 తరువాత మొదటిసారిగా బిట్కాయిన్ ధర $100,000 మార్క్కి దిగువకు పడిపోవడంతో క్రిప్టో మార్కెట్లు తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. అక్టోబర్ 6న నమోదైన రికార్డు గరిష్ట స్థాయి నుండి 20 శాతం క్షీణతతో, మొత్తం క్రిప్టో మార్కెట్ క్యాపిటలైజేషన్ $1 ట్రిలియన్కు పైగా విలువ కోల్పోయింది. తద్వారా క్రిప్టో రంగం అధికారికంగా బేర్ మార్కెట్ దశలోకి
బంగారం ధర భారీగా తగ్గింది.. ఇంకా తగ్గుతుంది తొందరపడి కొనకండి.. నవంబర్ 5, బుధవారం ధరలు ఇవే..
ప్రపంచ వ్యాప్తంగా పరిస్థితులు కుదుట పడుతున్నాయి. దీంతో డాలర్ మళ్లీ పుంజుకుంటోంది. పెట్టుబడిదారులు డాలర్ వైపు చూస్తున్నారు. దీంతో బంగారం ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. అంతర్జాతీయంగా జరుగుతున్న పరిణామాలను భారత ట్రేడర్లు కూడా నిశితంగా గమనిస్తున్నారు. దీంతో బంగారం ధరలు మన దేశంలో కూడా తగ్గుముఖం పట్టాయి. రానున్న రోజుల్లో ఈ ధరలు ఇంకా తగ్గే అవకాశం
రతన్ టాటాకు సన్నిహితుడిగా, వ్యాపారవేత్తగా పేరుపొందిన మెహ్లీ మిస్త్రీ, టాటా ట్రస్టుల నుండి తన ట్రస్టీ పదవికి రాజీనామా చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. సీఎన్బీసీ-టీవీ18 పేర్కొన్న వివరాల ప్రకారం, టాటా ట్రస్ట్స్ చైర్మన్ నోయెల్ టాటాతో పాటు అన్ని ట్రస్టీలకు రాసిన లేఖలో మిస్త్రీ, సంస్థను వివాదాల నుండి దూరంగా ఉంచాలని.. దాని వ్యవస్థాపక విలువలను, రతన్
భారతీయ విమాన ప్రయాణికులకు సంతోషకరమైన వార్త. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) తాజాగా ఒక కొత్త ప్రతిపాదనను తీసుకొచ్చింది. దీని ప్రకారం, ఇకపై మీరు విమాన టికెట్ బుక్ చేసిన 48 గంటలలోపు దానిని రద్దు చేసుకోవచ్చు లేదా మార్చుకోవచ్చు. అదీ ఎటువంటి అదనపు రుసుము లేకుండా మీరు ఆ పనులు చేయవచ్చు. ఇప్పటి
మన దేశంలో పేరులేని ఏకైక రైల్వే స్టేషన్ ఇదే..ఆదివారాలు మూసివేసే ఏకైక స్టేషన్ కూడా ఇదే..
మీరు ఎప్పుడైనా రైలులో ప్రయాణించి ఉంటే, ప్రతి స్టేషన్ వద్ద కనిపించే ప్రసిద్ధ పసుపు బోర్డును గమనించి ఉంటారు. ఆ బోర్డు మీద స్టేషన్ పేరు, కోడ్ సుస్పష్టంగా రాసి ఉంటుంది. అది ఆ స్టేషన్ యొక్క గుర్తింపుగా పనిచేస్తుంది. అలాగే ప్రయాణికులకు వారు ఎక్కడికి వచ్చారో తెలియజేస్తుంది. అయితే ఒక స్టేషన్లో ఆ బోర్డు పూర్తిగా
బంగారం ఏ మూలకు.. పరుగులు పెడుతున్న వెండి ధరలు.. నిపుణులు కీలక సూచన ఏంటంటే..
2025లో విలువైన లోహాల మార్కెట్లో వెండి అసాధారణంగా పెరిగి అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ సంవత్సరం ఇప్పటివరకు వెండి ధరలు 70 శాతం కంటే ఎక్కువ పెరిగి, బంగారం యొక్క 50 శాతం లాభాలను మించిపోయాయి. సోమవారం, ప్రపంచ మార్కెట్లలో వెండి ఔన్సుకు 51.38 డాలర్ల ధరను తాకి రికార్డు స్థాయిని చేరుకుంది. మరోవైపు, ఫెడరల్ రిజర్వ్
బంగారం ధరలు ఈ రేటు వద్దకు వచ్చేదాకా ఆగండి.. కీలక సూచన చేస్తున్న మూడు ప్రధాన గ్లోబల్ బ్యాంకులు
2025 నవంబర్ నాటికి ప్రపంచ బంగారం స్పాట్ ధర ట్రాయ్ ఔన్స్కు USD 4,000 దాటింది. ఇది భారతీయ ప్రమాణంలో 10 గ్రాములకు సుమారు రూ. 1,20 వేల నుండి రూ. 1,25 వేల వరకు ఉంటుంది. అయితే ఇది రూపాయి మారకం విలువ. దిగుమతి సుంకాలు, స్థానిక మార్కెట్ ప్రీమియంలపై ఆధారపడి ఉంటుంది. గోల్డ్మన్ సాచ్స్,
ఇంకా మీకు రీఫండ్ రాలేదా.. అయితే ఈ తప్పు జరిగి ఉంటుంది.. వెంటనే ఇలా చెక్ చేసుకోండి
ఆదాయపు పన్ను రిటర్న్లు (ITR) దాఖలు చేసే గడువు సెప్టెంబర్ 16తో ముగిసింది. చాలా మంది పన్ను చెల్లింపుదారులు తమ రీఫండ్ కోసం ఎదురుచూస్తున్నారు. సాధారణంగా, ITR ఫైలింగ్ పూర్తయి, ఇ-వెరిఫికేషన్ జరిగిన తర్వాత, రీఫండ్ మొత్తం 2 నుండి 5 వారాల మధ్యలో బ్యాంక్ ఖాతాలో జమ అవుతుంది. కానీ కొందరికి ఆలస్యం కావడం సహజమే.
ఏపీలో రూ. 20 వేల కోట్ల పెట్టుబడి పెట్టనున్న హిందూజా గ్రూపు.. వేలాదిమందికి ఉపాధి అవకాశాలు
లండన్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, హిందుజా గ్రూప్ ప్రముఖుల మధ్య జరిగిన కీలక సమావేశం అనంతరం, ఆంధ్రప్రదేశ్లో దశలవారీగా రూ. 20 వేల కోట్ల పెట్టుబడికి రెండు పక్షాలు అంగీకరించాయి. ఈ పెట్టుబడులు ప్రధానంగా ఇంధన, పునరుత్పాదక శక్తి, ఎలక్ట్రిక్ వాహన రంగాలపై కేంద్రీకృతమై ఉంటాయి. రాష్ట్ర ప్రభుత్వం సోమవారం విడుదల చేసిన ప్రకటన ప్రకారం,
బంగారం ధరలు తగ్గాయి.. అయినా కొనుగోలు ప్రయత్నం ఆపుకోండి.. నవంబర్ 4, మంగళవారం ధరలు ఇవే..
ప్రపంచ మార్కెట్లలో బంగారం ధరలు గత నెలలో భారీ లాభాలను నమోదు చేశాయి. US డాలర్ స్థిరీకరణ, ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేటు అంచనాలు, US-చైనా వాణిజ్య ఉద్రిక్తతల సడలింపు బంగారు మార్కెట్ దిశను నిర్ణయిస్తున్నాయి. ఇటీవలి గరిష్టాల తరువాత డాలర్ కొద్దిగా బలపడడంతో, బంగారం ధరలు నేడు తగ్గుముఖం పట్టాయి. అక్టోబర్ నెలలో భారీగా తగ్గిన
కరోనా మహమ్మారికి ముందు కాలం నుండి భారతీయ కుటుంబాల అప్పులు, వారి ఆర్థిక ఆస్తుల కంటే రెండు రెట్లు వేగంగా పెరుగుతున్నాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) డేటాను విశ్లేషించిన ది హిందూ నివేదిక తెలియజేసింది.2019 నుండి 2025 మధ్యకాలంలో గృహ ఆర్థిక ఆస్తుల సృష్టి సంవత్సరానికి సగటుగా 48 శాతం పెరిగింది. అయితే అదే
బంగారం ధరలు తగ్గేది అప్పుడే.. ఆ ఫలితాల వరకు వెయిట్ చేయమంటున్న ఆర్థిక నిపుణులు
ప్రపంచ మార్కెట్లలో బంగారం ధరలు స్వల్ప లాభాలను నమోదు చేశాయి. US డాలర్ స్థిరీకరణ, ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేటు అంచనాలు, US-చైనా వాణిజ్య ఉద్రిక్తతల సడలింపు బంగారు మార్కెట్ దిశను నిర్ణయిస్తున్నాయి. ఇటీవలి గరిష్టాల తరువాత డాలర్ కొద్దిగా బలహీనపడడంతో, బంగారం ధరలు ఈ రోజు స్వల్పంగా పెరిగాయి.స్పాట్ గోల్డ్ ఔన్సుకు 0.3% పెరిగి 4,014.59
అనిల్ అంబానీకి బిగ్ షాక్.. మనీలాండరింగ్ కేసులో రూ.3 వేల కోట్లకు పైగా ఆస్తులు ఈడీ అటాచ్
అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ గ్రూప్పై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) భారీ చర్యలు చేపట్టింది. మనీలాండరింగ్ నిరోధక చట్టం (PMLA) కింద రూ.3,084 కోట్ల విలువైన ఆస్తులను తాత్కాలికంగా అటాచ్ చేసినట్లు ఏజెన్సీ శుక్రవారం ప్రకటించింది. ఈ ఆస్తుల్లో అనిల్ అంబానీ ముంబై పాలి హిల్లోని నివాసం, అలాగే ఢిల్లీ, నోయిడా, ఘజియాబాద్, పూణే, థానే, హైదరాబాద్,
హైదరాబాద్లో నెట్ఫ్లిక్స్ రెండవ కార్యాలయం.. బెంగళూరును వదిలేయడంపై సోషల్ మీడియాలో తీవ్ర చర్చలు
ప్రపంచ ప్రఖ్యాత స్ట్రీమింగ్ దిగ్గజం నెట్ఫ్లిక్స్ (Netflix) భారతదేశంలో తన రెండవ కార్యాలయాన్ని ఏర్పాటు చేయడానికి హైదరాబాద్ నగరాన్ని ఎంపిక చేసింది. ఇప్పటికే ముంబైలో తన మొదటి ఇండియా హెడ్క్వార్టర్స్ కలిగి ఉన్న నెట్ఫ్లిక్స్, ఇప్పుడు దక్షిణ భారతీయ కంటెంట్ ఉత్పత్తి, సాంకేతిక విస్తరణపై దృష్టి పెట్టడానికి హైటెక్ సిటీలో కొత్త కార్యాలయాన్ని ఏర్పాటు చేయనుంది. సినీజోష్
చైనాకు దిమ్మతిరిగే షాక్.. రూ. 7 వేల కోట్లతో భారీ టార్గెట్ పెట్టిన భారత్ ..ఇక దబిడి దబిడే..
భారతదేశం ఇప్పుడు అరుదైన భూమి అయస్కాంతాల ఉత్పత్తి రంగంలో పెద్ద అడుగు వేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఈ రంగంలో చైనా ఆధిపత్యం కొనసాగుతుండగా, అమెరికాతో వాణిజ్య ఉద్రిక్తతల నేపథ్యంలో చైనా ఎగుమతులను నిలిపివేయడం భారతదేశంపై ప్రభావం చూపింది. ఈ నేపథ్యంలో భారత్ ఇప్పుడు చైనా ఆధిపత్యాన్ని తగ్గించి స్వయం సమృద్ధిగా మారేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది. బ్లూమ్బెర్గ్ నివేదిక ప్రకారం..భారత
నిద్ర లేవగానే జాబ్ పోయిందనే మెసేజ్.. 14 వేల మంది ఉద్యోగులకు షాకిచ్చిన అమెజాన్
ప్రపంచంలోని అతిపెద్ద టెక్ సంస్థలలో ఒకటైన అమెజాన్ నుంచి మరోసారి భారీ ఉద్యోగాల కోత షాక్ను టెక్ ప్రపంచంలో కలకలం రేపింది. ఈసారి ఉద్యోగులను తొలగించే విధానం మరింత ఆశ్చర్యకరంగా మారింది. ఎందుకంటే, చాలామంది ఉద్యోగులు తెల్లవారకముందే టెక్స్ట్ మెసేజ్ల రూపంలో తమ తొలగింపు సమాచారాన్ని పొందారు. బిజినెస్ ఇన్సైడర్ వెల్లడించిన వివరాల ప్రకారం..అమెజాన్ సుమారు 14
ఉద్యోగం వేస్ట్..ధైర్యం చేసి సొంత వ్యాపారం మొదలు పెట్టండి.. ఒరాకిల్ జాబ్ వదిలిన యువకుడి మాటల్లో..
ఒరాకిల్లో ఆపరేషన్స్ హెడ్గా పనిచేసిన ప్రదీప్ కన్నన్ 2019లో అందరినీ ఆశ్చర్యపరిచే నిర్ణయం తీసుకున్నాడు.నెలకు మంచి జీతం వచ్చే సురక్షితమైన ఉద్యోగం,సౌకర్యవంతమైన బెంగళూరు జీవితం, ప్రేమతో కూడిన కుటుంబం.. ఇవన్నీ ఉన్నప్పటికీ, ఆయన మనసులో ఒక శూన్యత ఉండేది. నాలో ఏదో లేకపోవడం అనిపించేదని ఆయన ఒక సోషల్ మీడియా పోస్ట్లో పేర్కొన్నారు. తనకు నిజమైన ఆనందాన్ని
బంగారం ధర పెరిగింది.. కొనడం ఆపేయాల్సిందే అంటున్న నిపుణులు, నవంబర్ 3, సోమవారం ధరలు ఇవే..
బంగారం ధరలు పసిడి ప్రియులకు షాకుల మీద షాకులిస్తున్నాయి. అక్టోబర్ నెలలో చుక్కలు చూపించిన పసిడి ధరలు నవంబర్ నెలలో తగ్గుతాయనుకుంటే తగ్గడం లేదు. డిసెంబర్లో అమెరికా ఫెడరల్ రిజర్వ్ మరోసారి వడ్డీ రేట్లు పెరిగించవచ్చన్న అనిశ్చితి మార్కెట్లలో కొనసాగుతోంది. ఈ అనిశ్చితి కారణంగా డాలర్ విలువ తగ్గే అవకాశాలు కనపడక.. Gold రేట్ పెరుగుదలకు కారణమవుతున్నాయి.
రూ. లక్ష జీతం కన్నా కలను నెరవేర్చుకోవడమే ముఖ్యమనుకున్నాడు..కట్ చేస్తే పస్తులతో పడుకుని..
జీవితంలో స్థిరమైన ఉద్యోగం, సురక్షితమైన ఆదాయం చాలామందికి ఆకాంక్ష. కానీ కొంతమంది మాత్రం తమ కలలను నెరవేర్చుకోవడానికి ఆ సౌలభ్యాన్ని వదిలేస్తారు. అలా ధైర్యంగా నిర్ణయం తీసుకుని, విజయాన్ని అందుకుని అందరికీ ఉదాహరణగా నిలిచాడు రాజస్థాన్కు చెందిన 26 ఏళ్ల యువకుడు. అతను నెలకు రూ. 1.3 లక్షల జీతం వచ్చే కార్పొరేట్ ఉద్యోగాన్ని వదిలి, ఇప్పుడు
భారత బ్యాంకులలో భారీగా పెట్టుబడులు పెడుతున్న విదేశీ సంస్థలు, కారణం ఏంటంటే..
భారతదేశ ఆర్థిక రంగం ప్రస్తుతం భారీ పరివర్తన దశలో ఉంది. నికర విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు తగ్గుతున్నా, ప్రపంచ ఆర్థిక దిగ్గజాలు భారత బ్యాంకులు, బీమా సంస్థలు, NBFCల వైపు పరుగులు పెడుతున్నాయి. దుబాయ్కు చెందిన ఎమిరేట్స్ NBD, జపాన్కు చెందిన సుమిటోమో మిట్సుయ్ బ్యాంకింగ్ కార్పొరేషన్ (SMBC), అమెరికాకు చెందిన బ్లాక్స్టోన్, స్విట్జర్లాండ్కి చెందిన జ్యూరిచ్
AIతో రిలయన్స్ మరోసారి చరిత్ర సృష్టించబోతుందా లేక బ్యాలెన్స్ షీట్లలోనే పరిమితమవుతుందా?
భారతదేశపు అగ్రశ్రేణి బిలియనీర్ ముఖేష్ అంబానీ, తన కంపెనీ రిలయన్స్ ఇండస్ట్రీస్ ను ఇప్పటివరకు ఎప్పుడూ లేని విధంగా కొత్త దిశగా మలుపు తిప్పారు. చమురు నుంచి డేటా వైపు, ఎనర్జీ నుంచి ఇంటెలిజెన్స్ వైపు.. ఇదే అంబానీ తాజా విజన్ అని చెప్పవచ్చు. ఆయన లక్ష్యం స్పష్టంగా కృత్రిమ మేధస్సు (AI) ఆధారిత సాంకేతిక విప్లవం
భారతదేశంలో, చాలా కాలంగా రియల్ ఎస్టేట్ ను అత్యంత సురక్షిత పెట్టుబడిగా పరిగణిస్తున్నారు. ఒక ఇంటిని లేదా స్థలాన్ని కొనుగోలు చేయడం అంటే స్థిరమైన ఆస్తి కలిగి ఉండటం, కుటుంబ భద్రత, సామాజిక గౌరవం కలగడం అన్న భావన మనలో బలంగా ఉంది. కాలక్రమేణా ఆస్తి విలువ పెరుగుతుందని నమ్మకం కూడా చాలా మందిలో ఉంది. అయితే,
బంగారం ధరల తగ్గుముఖం పడతాయంటున్న ఆర్థిక నిపుణులు, కారణం ఏం చెబుతున్నారంటే..
శనివారం బంగారం ధరల్లో గణనీయమైన పతనం నమోదైంది. అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ గోల్డ్ 0.5 శాతం తగ్గి ఔన్సుకు 4,004.37 డాలర్ల వద్దకు చేరింది. అయితే, ఈ నెలలో ఇప్పటివరకు పసిడి దాదాపు 4 శాతం మేర పెరుగుదలను నమోదు చేసింది. డిసెంబర్ డెలివరీకి సంబంధించిన US గోల్డ్ ఫ్యూచర్స్లు ఔన్సుకు 4,016.30 డాలర్ల వద్ద స్థిరంగా
అనిల్ అంబానీకి దెబ్బ మీద దెబ్బ.. రిలయన్స్ గ్రూప్ మీద రూ. 41,900 కోట్ల మోసం ఆరోపణలు
అనిల్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ గ్రూప్ 2006 నుండి కంపెనీల నుండి నిధులను మళ్లించడం ద్వారా రూ.41,921 కోట్లకు పైగా భారీ ఆర్థిక మోసానికి పాల్పడిందని దర్యాప్తు మీడియా సంస్థ కోబ్రాపోస్ట్ ఆరోపించింది. కోబ్రాపోస్ట్ దర్యాప్తు నివేదిక ప్రకారం, రిలయన్స్ కమ్యూనికేషన్స్, రిలయన్స్ క్యాపిటల్ వంటి లిస్టెడ్ గ్రూప్ కంపెనీల నుండి బ్యాంకు రుణాలు ఆర్థిక సంస్థలకు
శ్రీకాకుళం కాశీబుగ్గలో విషాదం..వేంకటేశ్వర స్వామి ఆలయంలో తొక్కిసలాట..తొమ్మిది మంది మృతి
శ్రీకాకుళం జిల్లాలోని కాశీబుగ్గలో ఘోర విషాదం చోటుచేసుకుంది. కార్తీక మాసం సందర్భంగా భక్తులతో నిండిన వేంకటేశ్వర స్వామి ఆలయంలో శుక్రవారం ఉదయం జరిగిన తొక్కిసలాటలో తొమ్మిది మంది మృతి చెందగా, మరొక పది మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. గాయపడినవారిని సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతుల్లో మహిళలు, చిన్నారులు ఉన్నట్లు అధికారులు ధృవీకరించారు.
నవంబర్ 2025 ప్రారంభంతో భారతదేశంలో పలు కీలక ఆర్థిక, పరిపాలనా నియమాలు మారబోతున్నాయి. ఈ మార్పులు బ్యాంకు ఖాతాదారులు, పెన్షనర్లు, వ్యాపారవేత్తలు, డిజిటల్ చెల్లింపు వినియోగదారులందరినీ ప్రభావితం చేయనున్నాయి. బ్యాంకింగ్, జీఎస్టీ, ఆధార్, పెన్షన్ వ్యవస్థల్లో తీసుకొచ్చిన ఈ మార్పులు దేశ ఆర్థిక వ్యవస్థలో ఒక కొత్త అధ్యాయాన్ని సూచిస్తున్నాయి. నవంబర్ 1 నుంచి బ్యాంకులు కొత్త
ఒకప్పుడు బీరు మార్కెట్ స్టార్.. ఇప్పుడు ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేక.. బీరా 91 ఆర్థిక సంక్షోభం కథ
భారతదేశంలోని ప్రముఖ క్రాఫ్ట్ బీరు తయారీ సంస్థ బీరా 91 (Bira 91) ప్రస్తుతం తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. ఒకప్పుడు దేశ బీరు మార్కెట్లో ట్రెండ్సెటర్గా నిలిచిన ఈ కంపెనీ ఇప్పుడు ఉద్యోగులకు జీతాలు చెల్లించలేని స్థితికి చేరింది. అనేక మంది ఉద్యోగులు కంపెనీ గత ఏడు నెలలుగా జీతాలు ఇవ్వలేదని ఆరోపిస్తున్నారు. బీరా 91
నవంబర్ 1 నుంచి పెళ్లిళ్ల సీజన్.. 45 రోజుల్లో రూ.6.5 లక్షల కోట్ల వ్యాపారం, కోటి వరకు ఉద్యోగాలు..
నవంబర్ 1 నుండి ప్రారంభమయ్యే 45 రోజుల వివాహ సీజన్ దేశ ఆర్థిక వ్యవస్థలో అపూర్వమైన చైతన్యాన్ని రాబోతోంది. ఈ కాలంలో సుమారు 46 లక్షల వివాహాలు జరగనున్నాయని, వాటి ద్వారా రూ.6.5 లక్షల కోట్ల ఆదాయం వచ్చే అవకాశముందని గురువారం విడుదలైన CAIT రీసెర్చ్ అండ్ ట్రేడ్ డెవలప్మెంట్ సొసైటీ (CRTDS) నివేదిక వెల్లడించింది. ఈ
బంగారం ధరలు నవంబర్లో ఈ రేటు వద్దకు వస్తే కొనండి.. కీలక సూచన చేస్తున్న రాహుల్ కలాంత్రి
దేశీయ, అంతర్జాతీయ బులియన్ మార్కెట్లు ప్రస్తుతం అస్థిరంగా ఉన్నప్పటికీ.. బంగారం అక్టోబర్ 2025లో అద్భుతమైన నెలవారీ లాభాలను నమోదు చేసింది. బంగారం ధరలు దాదాపు ఈ నెలలో 5 శాతం పెరిగి రూ. 1,32,294 వద్ద గరిష్టాన్ని తాకాయి. వెండి కూడా అదే మార్గంలో నడుస్తూ కిలోకు రూ. 1,70,415 రికార్డు స్థాయిని తాకింది. ఈ ర్యాలీకి
రాత్రి 3 గంటలకు లేఆఫ్ మెసేజ్ అమెజాన్ ఉద్యోగులకు షాక్... ఆఫీసుకి రాకముందు ఇమెయిల్ చెక్ చేసుకోండి!
టెక్ ప్రపంచంలో మరోసారి కంపెనీల వర్క్ కల్చర్ పై చర్చ మొదలైంది. కారణం అమెజాన్ ఒక ఉద్యోగికి తెల్లవారుజామున 3 గంటలకు పంపిన లేఆఫ్ మెసేజ్! ఆ సమయానికి ఎవరు ఊహించగలరు ఆ సమయానికి ఉద్యోగం పోయిందని మెసేజ్ వస్తుందని? రెడిట్లో ఈ విషయం బయటకు రావడంతో సోషల్ మీడియాలో పెద్ద చర్చ మొదలైంది. ఒక యూజర్
AI స్టాక్లు ప్రపంచ ఆర్థిక మార్కెట్లలో కొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి... అంటున్న నిపుణులు
AI ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ఇప్పటికీ వాల్ స్ట్రీట్లో పెద్ద హిట్గా నిలుస్తోంది. Nvidia వంటి కంపెనీలు గత కొన్ని నెలల్లో అద్భుతమైన పెరుగుదలను చూపించాయి. సుమారు $5 ట్రిలియన్ల మార్కెట్ క్యాప్తో, Nvidia ఇప్పుడు ప్రపంచంలో అత్యంత విలువైన కంపెనీగా మారింది. గోల్డ్ తర్వాత, ఇది గ్లోబల్లో అత్యంత విలువైన ఆస్తిగా కూడా గుర్తించబడింది (గోల్డ్ విలువ
ఆన్లైన్ స్కామ్... బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజినీర్ రూ.1.86 లక్షల ఫోన్ బదులుగా టైల్!
ఇంటర్నెట్లో షాపింగ్ చేస్తున్నప్పుడు స్మార్ట్ఫోన్ బదులుగా ఫోన్కి రిక్వెస్ట్ చేసిన డెలివరీలో టైల్ రావడం వంటివి ఎవరు ఊహించరు? బెంగళూరులో నివాసముంటున్న సాప్ట్ వేర్ ఇంజినీర్ ప్రేమానంద్ కూడా అదే ఎదుర్కొన్నారు. Samsung Galaxy Z Fold 7 కోసం రూ. 1.86 లక్షలు ఖర్చు చేసిన ఆయనకు ప్యాకేజీ తెరిచినప్పుడు ఆశ్చర్యం మాత్రమే కాదు లోపల
ఇప్పుడు భారత్లో డిజిటల్ చెల్లింపులు మన రోజువారీ జీవితంలో సాధారణమయ్యాయి. UPI (యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్) దీనికి ప్రధాన పాత్ర పోషించింది. అయితే, కేవలం రెండు యాప్స్ ఎక్కువ ఆధిపత్యం చూపుతున్నందున పరిశ్రమలో ఆందోళనలు మొదలయ్యాయి. ఇండియా ఫిన్టెక్ ఫౌండేషన్ (IFF) ప్రకారం, మొత్తం UPI ట్రాన్సాక్షన్లలో 80% కంటే ఎక్కువ ఈ రెండు యాప్స్ ద్వారా
భారత్లోకి మళ్లీ ఎంట్రీ ఇచ్చిన ఫోర్డ్.. రూ.3,250 కోట్ల పెట్టుబడితో చెన్నైలో ఇంజిన్ల ఉత్పత్తి
ఫోర్డ్ మోటార్ కంపెనీ భారతదేశంలో మళ్లీ తన ఉనికిని బలపరచుకునే దిశగా కీలకమైన అడుగు వేసింది. కంపెనీ చెన్నైలోని తన తయారీ యూనిట్లో రూ.3,250 కోట్లు పెట్టుబడి పెట్టి తదుపరి తరం ఇంజిన్ల ఉత్పత్తిని ప్రారంభించనుంది. 2029 నాటికి ఈ ప్రాజెక్ట్ పూర్తి స్థాయిలో కార్యకలాపాలు ప్రారంభించనుందని కంపెనీ ప్రకటించింది. ఇది ఫోర్డ్ యొక్క ప్రపంచవ్యాప్తంగా రూపొందించిన
బెంగళూరులో స్టార్టప్ ఆఫీస్ అద్దె MBA ఫీజుల లెవెల్ కి చేరింది… అక్కడ ఆఫీస్ పెట్టడం కూడా కష్టమే
బెంగళూరులో వ్యాపారం ప్రారంభించాలంటే ఇప్పుడు ఆఫీస్ అద్దె కూడా పెద్ద పరీక్షలా మారింది. చిన్న, సాధారణ ఆఫీసు కోసం కూడా ల్యాండ్ లార్డ్స్ రూ. 10-15 లక్షల సెక్యూరిటీ డిపాజిట్ అడుగుతుండటం, కొత్త స్టార్టప్ల ఫౌండర్స్ కోసం పెద్ద ఆర్థిక ఒత్తిడిని సృష్టిస్తోంది. ఇది MBA కోర్సులో ఎన్రోల్ అవ్వడం లాంటిది, కానీ ఇక్కడ పాఠాలు బిజినెస్
H-1B Visas Under Fire: ట్రంప్ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి వచ్చిన తర్వాత అమెరికా ఫస్ట్ ఉద్యోగాల విధానంపై దృష్టి మరింత పెట్టింది. తాజాగా అమెరికా కార్మిక శాఖ (U.S. Department of Labor) సోషల్ మీడియాలో విడుదల చేసిన ఒక కొత్త వీడియో ప్రకటన ఈ మార్పును బలంగా ప్రతిబింబిస్తోంది. American Dream Stolen అనే
భారతదేశం ఇప్పుడు కేవలం అవుట్సోర్సింగ్ దేశం అనే గుర్తింపులోకి మాత్రమే పరిమితం కాకుండా, ప్రపంచ స్థాయి టెక్నాలజీ నైపుణ్యానికి కేంద్రంగా మారింది. AI ఫర్మ్ Databricks కో-ఫౌండర్ పాట్రిక్ వెండెల్ ప్రకారం, భారత్లో పెట్టుబడులు పెట్టడం అంటే కేవలం ఖర్చు తగ్గించడం కాదు, అత్యుత్తమ ఇంజినీర్లతో నూతన ఆవిష్కరణలను సృష్టించడం. బెంగళూరులోని డెవలప్మెంట్ సెంటర్లోని టాలెంట్, నూతన
భారత్ సైబర్ ప్రపంచంలో 400 స్టార్టప్లు 20 బిలియన్ డాలర్ పరిశ్రమతో తగ్గేదే లే అంటుంది
భారతదేశం ఇప్పుడు సైబర్సెక్యూరిటీ రంగంలో గ్లోబల్ మ్యాప్లో హాట్స్పాట్గా మారింది. దేశంలోని 400కి పైగా స్టార్టప్లు, లక్షలకిపైగా నైపుణ్యవంతులైన సైబర్ ప్రొఫెషనల్స్ 20 బిలియన్ డాలర్ల పరిశ్రమను ముందుకు నడిపి, సైబర్ సెక్యూరిటీ నూతన ప్రమాణాలను సృష్టిస్తున్నారు. చిన్న, నూతన ఆవిష్కరణల నుండి AI ఆధారిత రక్షణ వ్యవస్థల వరకు ఇన్నోవేటర్స్ భారత డిజిటల్ భవిష్యత్తును భద్రమైన,
బెంగళూరులో ట్రాఫిక్ కష్టాలకు చెక్..అయిదేళ్ల తర్వాత హోసకెరేహళ్లి ఫ్లైఓవర్ అందుబాటులోకి..
బెంగళూరులో ట్రాఫిక్ కష్టాలను తగ్గించేందుకు ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న హోసకెరేహళ్లి ఫ్లైఓవర్ చివరకు పూర్తి దశకు చేరుకుంది. ఔటర్ రింగ్ రోడ్ (ORR)పై ఐదేళ్లుగా కొనసాగుతున్న ఈ ప్రాజెక్ట్ నవంబర్ మధ్యనాటికి ప్రజల వినియోగానికి సిద్ధం కానుందని అధికారులు ధృవీకరించారు. నగరంలోని అత్యంత రద్దీగా ఉండే జంక్షన్లలో ఒకటైన PES కాలేజ్ ప్రాంతం వద్ద ఈ ఫ్లైఓవర్ నిర్మాణం
ఏఐ రాకతో యూట్యూబ్ మరో సంచలన నిర్ణయం... యూజర్ అనుభవాన్ని సరికొత్తగా మార్చేలా..
ప్రపంచంలోనే అగ్రగామి వీడియో ప్లాట్ఫారమ్ అయిన యూట్యూబ్ (YouTube) తన భవిష్యత్ దిశగా ఒక కీలకమైన వ్యూహాత్మక మలుపు తీసుకుంది. యూట్యూబ్ చేసే ప్రతి పనిలోనూ కృత్రిమ మేధస్సు (AI) కేంద్ర బిందువుగా ఉండబోతోందని CEO నీల్ మోహన్ ప్రకటించారు. ఈ మార్పులో భాగంగా కంపెనీ తన అమెరికా (US)లోని కొంతమంది ఉద్యోగులకు స్వచ్ఛంద నిష్క్రమణ ప్యాకేజీలను
రన్ చేయాలంటే రూ.10 వేల కోట్లు ఇవ్వండి.. టాటా సన్స్, సింగపూర్ ఎయిర్లైన్స్ను కోరిన ఎయిర్ ఇండియా
జూన్లో జరిగిన ఘోర విమాన ప్రమాదంలో 240 మందికి పైగా ప్రాణాలు కోల్పోవడంతో ఎయిర్ ఇండియా కార్యకలాపాలపై తీవ్రమైన పరిశీలన మొదలైంది. ఈ నేపథ్యంలో, విమాన సంస్థ తన యజమానులైన టాటా సన్స్, సింగపూర్ ఎయిర్లైన్స్ (SIA) నుండి కనీసం రూ. 10 వేల కోట్ల ఆర్థిక సహాయం కోరినట్లు బ్లూమ్బెర్గ తన తాజా నివేదికలో వెల్లడించింది.
బంగారం ధర భారీగా పెరిగింది.. షాపుకు వెళ్లడం బంద్ చేయండి, అక్టోబర్ 31, శుక్రవారం ధరలు ఇవే..
బంగారం ధరలు మళ్లీ పెరిగాయి. పెరిగినట్లే పెరిగి మళ్లీ ఊహకందరని రీతిలో పసిడి పెరుగుతోంది. పెట్టుబడిదారులు కొనాలా లేక ఇంకా తగ్గేదాకా వేచి చూడాలా? అనే సందేహంలోకి మళ్లీ వచ్చేశారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు బంగారం ప్రియులకు చుక్కలు చూపిస్తున్నాయి. అయన ఏ నిర్ణయం తీసుకున్నా అది బంగారం ధరల మీద ప్రభావం చూపుతోంది.
యువతకు భారీ గిఫ్ట్... రూ.35,100 విలువైన జెమినీ ప్రో ప్లాన్ జియో యూజర్లకు 18 నెలల పాటు ఫ్రీ!
భారత టెక్ ప్రపంచంలో మరో పెద్ద అప్డేట్ వచ్చింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (RIL) తన కొత్త అనుబంధ సంస్థ రిలయన్స్ ఇంటెలిజెన్స్ లిమిటెడ్ ద్వారా గూగుల్తో కొత్త భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఈ కలయికలో భాగంగా, యువ జియో వినియోగదారులకు రూ. 35,100 విలువైన గూగుల్ జెమినీ ప్రో ప్లాన్ 18 నెలల పాటు పూర్తిగా ఉచితం.
గోల్డ్ ETF vs గోల్డ్ మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి.. ఎందులో మీకు అధిక రాబడి వస్తుంది?
ఇటీవల బంగారం ధరలు తగ్గడంతో, బంగారం పెట్టుబడులపై మళ్లీ ప్రజల ఆసక్తి పెరుగుతోంది. భారతీయులకు బంగారం కేవలం ఒక ఆభరణం కాదు, అది భద్రత, సంపద, స్థిరత్వానికి సంకేతం. ముఖ్యంగా ఆర్థిక అనిశ్చితి ఉన్న సమయంలో, ఇది సేఫ్ హేవన్ లేదా సురక్షిత పెట్టుబడిగా పరిగణించబడుతుంది. అయితే భౌతిక బంగారం కొనుగోలు చేసి నిల్వ చేయడం అసౌకర్యంగా
ప్రపంచ పొదుపు దినోత్సవం 2025.. మీ భవిష్యత్తు కోసం స్మార్ట్ ఆర్థిక ప్రణాళిక ఇదిగో..
ప్రతి సంవత్సరం అక్టోబర్ 31న జరుపుకునే ప్రపంచ పొదుపు దినోత్సవం (World Savings Day) మన ఆర్థిక స్వాతంత్ర్యం, భద్రత, శ్రేయస్సు వైపు తీసుకెళ్లే దారిని గుర్తు చేస్తుంది. ఈ రోజు మనకు ఒక ముఖ్యమైన సందేశం ఇస్తుంది. అదేంటంటే ముందుగా పొదుపు చేయండి, తరువాత ఖర్చు చేయండి. మీరు మీ కెరీర్ ప్రారంభ దశలో ఉన్నా,
8వ వేతన కమిషన్ జీతం కాలిక్యులేటర్..మీ కొత్త ప్రాథమిక వేతనం ఎలా లెక్కించబడుతుందో ఇక్కడ తెలుసుకోండి
కేంద్ర ప్రభుత్వం తాజాగా 8వ వేతన సంఘం (8th Pay Commission) నియమ నిబంధనలకు (TOR) పచ్చజెండా ఊపింది. ఈ కమిషన్కు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ రంజనా ప్రకాష్ దేశాయ్ అధ్యక్షత వహించనున్నారు. ఈ కమిషన్ ఇప్పుడు తన నివేదికను సిద్ధం చేయడం ప్రారంభించింది. దానిని వచ్చే 18 నెలల్లో కేంద్ర మంత్రివర్గానికి సమర్పించనుంది. కమిషన్
అమెరికా ప్రభుత్వం ఇటీవల వలస విధానాలను మరింత కఠినతరం చేసే దిశగా ఒక కీలక నిర్ణయం తీసుకుంది. దేశ భద్రతా విభాగం అయిన US Department of Homeland Security (DHS) వలస కార్మికుల కోసం ఉన్న వర్క్ పర్మిట్ల ఆటోమేటిక్ రీన్యువల్ (EAD automatic renewal) విధానాన్ని తక్షణం రద్దు చేసినట్లు ప్రకటించింది. ఈ నిర్ణయం
అమెరికా ఫెడరల్ రిజర్వ్ (US Federal Reserve) తన అక్టోబర్ 2025 మానిటరీ పాలసీ సమావేశంలో మరోసారి వడ్డీ రేట్లను తగ్గించింది. జెరోమ్ పావెల్ నేతృత్వంలోని ఫెడరల్ ఓపెన్ మార్కెట్ కమిటీ (FOMC) 25 బేసిస్ పాయింట్లు తగ్గించి వడ్డీ రేట్లను 3.75% నుండి 4.00 శాతం పరిధికి చేర్చింది. ఈ నిర్ణయం అక్టోబర్ 29, 2025న
బంగారం ధరలు ఎప్పుడు ఎలాంటి మార్పులకు లోనవుతాయో అర్థం కావడం లేదు. పెట్టుబడిదారులకు ఈ ఏడాది లాభాల పంట పండించిన బంగారం..తాజాగా తగ్గినట్లే తగ్గి మళ్లీ ఊమకందరని రీతిలో పెరుగుతోంది.ఈ నేపథ్యంలో పెట్టుబడిదారులు కొనాలా లేక ఇంకా తగ్గేదాకా వేచి చూడాలా? అనే సందేహంలో ఉన్నారు. తాజాగా పసిడి ప్రియులకు ఊరటనిస్తూ బంగారం ధరలు భారీగా తగ్గాయి.
బంగారం ధరలపై సిటీ గ్రూపు సంచలన నివేదిక.. కొనుగోలుదారులు కాస్త వేచి ఉండాలని సూచన
ఈ వారం ప్రారంభంలో అంతర్జాతీయ బంగారం మార్కెట్లో గణనీయమైన మార్పులు చోటుచేసుకున్నాయి. బంగారం ధరలు ఒక్కసారిగా క్షీణించడంతో ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడిదారులు ఆందోళన చెందుతున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో ప్రముఖ గ్లోబల్ రీసెర్చ్ సంస్థ సిటీగ్రూప్ (Citigroup) రాబోయే నెలల బంగారం ధర అంచనాలను గణనీయంగా తగ్గించింది. విశ్లేషకుల ప్రకారం.. ప్రపంచ వాణిజ్య ఉద్రిక్తతలు తగ్గుతున్న సంకేతాలు, అమెరికా
రూ. 12 వేలకు పైగా తగ్గిన బంగారం..అయినా, ఈ రేటుకు వచ్చేదాకా ఆగమంటున్న ఆర్థిక నిపుణులు
భారత మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX)లో బంగారం ధరలు ఆల్ టైమ్ హై స్థాయి నుండి దాదాపు రూ.12,700 తగ్గడం పెట్టుబడిదారులలో చర్చనీయాంశమైంది. కొన్ని వారాల క్రితం వరకూ బంగారం బుల్లిష్ ట్రెండ్లో నడుస్తూ రికార్డు స్థాయిలోకి చేరినప్పుడు ఇప్పుడు ఈ క్షీణత మరింత లోతుగా వెళ్తుందా, లేక ఇది ఒక కొనుగోలు అవకాశమా అనే అనే
పాకిస్తాన్లో ఒక్క టమాటా ఖరీదు రూ.75.. సాయం చేయాలంటూ భారత్కు విన్నపం.. పార్లమెంటులో రచ్చరచ్చ
పాకిస్తాన్లో పెరుగుతున్న ద్రవ్యోల్బణం ప్రజలను తీవ్రంగా ఇబ్బందిపెడుతోంది. నిత్యావసర వస్తువుల ధరలు రికార్డు స్థాయికి చేరడంతో, దేశవ్యాప్తంగా ఆందోళనలు చెలరేగాయి. ప్రస్తుతం టమాటా ధర కిలోకు రూ.600 చేరింది. అంటే 400 శాతం కంటే ఎక్కువ పెరుగుదల. ఈ పెరుగుదల పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ దుస్థితిని, ప్రభుత్వ వైఫల్యాన్ని బహిర్గతం చేస్తోంది. ఇటీవల పాకిస్తాన్ పార్లమెంటులో టమాటా
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు జీతం ఎంత పెరగబోతుందో తెలుసా.. 8వ కేంద్ర వేతన సంఘం లెక్కలు ఇవిగో..
దేశవ్యాప్తంగా లక్షలాది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన మంగళవారం జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో 8వ కేంద్ర వేతన సంఘం (8th Central Pay Commission) ఏర్పాటు నిబంధనలకు అధికారిక ఆమోదం లభించింది. ఈ నిర్ణయం ఉద్యోగుల వేతన నిర్మాణం, సేవా పరిస్థితులు, పెన్షన్ వ్యవస్థను సమీక్షించడానికి కీలకమైన అడుగుగా పరిగణించబడుతోంది.
బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. కొనుగోలు ప్లాన్ ఆపుకోండి.. అక్టోబర్ 29, బుధవారం ధరలు ఇవే..
ఇటీవలి కాలంలో బంగారం, వెండి ధరలు గణనీయంగా తగ్గిపోవడం పెట్టుబడిదారులను అమితాశ్చర్యపరుస్తోంది. కేవలం రెండు నెలల క్రితం వరకు రికార్డుస్థాయిలో గరిష్టాలను తాకిన ఈ విలువైన లోహాలు, ఇప్పుడు వాటి చాలా తక్కువ ధరలకు అందుబాటులో ఉన్నాయి. దీనితో చాలా మంది పెట్టుబడిదారులు ఇప్పుడే కొనాలా లేక ఇంకాస్త వేచి చూడాలా? అనే సందేహంలో కొట్టుమిట్టాడుతున్నారు. ఈ
భారత్లో దారుణంగా పడిపోయిన సాఫ్ట్వేర్ల జీతాలు.. అమెరికాలో మాత్రం భారీగా పెరిగాయి
ప్రపంచ టెక్ రంగం ప్రస్తుతం విపరీతమైన మార్పులను ఎదుర్కొంటోంది. ముఖ్యంగా భారతదేశంలోని టెక్ నిపుణులు భారీ వేతన తగ్గుదలతో సతమతమవుతుండగా, అమెరికాలోని వారి సహచరులు మాత్రం చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా వేతన వృద్ధిని చూస్తున్నారు.పేరోల్, కంప్లైయన్స్ ప్లాట్ఫామ్ డీల్ (Deel), ఈక్విటీ మేనేజ్మెంట్ సంస్థ కార్టా (Carta)సంయుక్తంగా విడుదల చేసిన తాజా నివేదిక ప్రకారం, భారతదేశంలో
బంగారం ధరలు తగ్గాయని సంబరపడి కొనకండి.. ఈ కీలక ఫలితాలు వచ్చేదాకా ఆగాలంటున్న ఆర్థిక నిపుణులు
ఇటీవలి కాలంలో బంగారం, వెండి ధరలు గణనీయంగా తగ్గిపోవడం పెట్టుబడిదారులను ఆశ్చర్యపరుస్తోంది. కేవలం రెండు నెలల క్రితం వరకు రికార్డు గరిష్టాలను తాకిన ఈ విలువైన లోహాలు, ఇప్పుడు వాటి గరిష్ట స్థాయి కంటే చాలా తక్కువ ధరలకు అందుబాటులో ఉన్నాయి. దీనితో చాలా మంది పెట్టుబడిదారులు ఇప్పుడే కొనాలా లేక ఇంకాస్త వేచి చూడాలా? అనే
హైదరాబాద్ ఎయిర్పోర్ట్ రైడ్ ఒక్క 35 కిమీకి రూ. 5,000... ప్రయాణికులు షాక్కి గురి!
హైదరాబాద్ ఎయిర్పోర్ట్కు వెళ్లే క్యాబ్ రేట్లు ఇప్పుడు కొత్త చర్చకు దారి తీస్తున్నాయి. ఉదయం వేళల్లో ప్రయాణించే వాళ్ల నుంచి డ్రైవర్లు అధికంగా డబ్బు వసూల్ చేస్తున్నారని ఒక యూజర్ రెడిట్లో షేర్ చేసిన అనుభవం వైరల్ అవుతోంది. ఆ వ్యక్తి తెలిపిన వివరాల ప్రకారం, ఉదయం 4 గంటలకు క్యాబ్ బుక్ చేసుకున్నారు. 7 గంటలకు
టాప్ 5లో 4 భారత్వి! ప్రపంచంలో భారత నగరాల గ్లోబల్ ఆధిపత్యం
హైదరాబాద్ ఇప్పుడు ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో నాల్గవ స్థానంలో ఉంది. ఇది Savills Growth Hubs Index 2024 ప్రకారం తేలింది. Global ర్యాంకింగ్స్ లో Bengaluru ముందంజలో ఉంది, దాని తరువాత వియత్నాం లోని Ho Chi Minh City, ఆ తర్వాత Delhi ఉన్నాయి. ఇది ఆసియా దేశాలు ఆర్థిక ప్రపంచాన్ని
GST తగ్గింపులకి దీపావళి షాపింగ్లో ఏది రికార్డు స్థాయి షాపింగ్ జరిగాయో తెలుసా?
దీపావళికి ముందే ప్రభుత్వం GST రేట్లను తగ్గించటంతో దేశంలోని ప్రధాన పరిశ్రమల్లో వినియోగం గణనీయంగా పెరిగింది. ఈ సీజన్లో ద్విచక్ర వాహనాలు, రిటైల్ షాపింగ్, డిజిటల్ పేమెంట్స్ ముఖ్యంగా ముందంజులో ఉన్నాయి. మనీకంట్రోల్ డేటా ప్రకారం, ఆన్లైన్ మరియు ఆఫ్లైన్ షాపింగ్లో ఖర్చులు విస్తృతంగా పెరిగాయి. సెప్టెంబర్-అక్టోబర్ మధ్య మోటార్ సైకిల్ అమ్మకాలు 16% పెరిగి 37
భారతదేశంలో కోటి మందికి పైగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు ఉన్నారు. వారి జీతాలు, పెన్షన్లు మొదలైనవి పదేళ్లకు ఒకసారి సవరించబడతాయి. జీతాలను సవరించడానికి ప్రభుత్వం తరపున వేతన కమిషన్ ఏర్పాటు చేయబడుతుంది. ప్రస్తుతం ఉద్యోగులు, పెన్షనర్ల జీతాలను ఏడవ వేతన సంఘం ఆధారంగా చెల్లిస్తున్నారు. ఏడవ వేతన సంఘం గడువు డిసెంబర్ 31తో ముగుస్తుంది. జనవరి
బెంగళూరులో ప్లంబర్ మరియు క్లాస్ 10 విద్యార్థి ఎలా రూ.47 కోట్ల కుట్రలో భాగమయ్యారు?
బెంగళూరులో ఒక ఫైనాన్స్ కంపెనీపై జరిగిన అంతర్జాతీయ సైబర్ క్రైమ్లో సుమారు రూ. 47 కోట్లు దొంగతనం చేయడంలో సహాయపడ్డారని అనుమానితులైన రెండు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో హాంకాంగ్లోని హ్యాకర్లు, దుబాయ్లోని హ్యాండ్లర్స్, మరియు భారతదేశంలోని 656 బ్యాంక్ ఖాతాలు ఉపయోగించబడాయని గుర్తించారు. రిపోర్ట్ ప్రకారం, పోలీసులు అరెస్ట్ చేసిన ఇద్దరు వ్యక్తులు
అమెజాన్ నుంచి 30 వేల మంది ఉద్యోగులు రోడ్డు మీదకు.. ఈ రోజు నుండి విడతల వారీగా బయటకు..
అమెరికా టెక్ దిగ్గజం అమెజాన్ తన చరిత్రలోనే అతిపెద్ద ఉద్యోగాల కోతకు రెడీ అవుతోంది. ఈ వారం నుంచి ప్రారంభమయ్యే కొత్త రౌండ్ తొలగింపులలో సుమారు 30 వేల మంది కార్పొరేట్ ఉద్యోగులు ప్రభావితమవుతారని అంతర్గత వర్గాల సమాచారం తెలిపింది. కృత్రిమ మేధస్సు (AI) ఆధారిత కార్యకలాపాల పునర్నిర్మాణం నేపథ్యంలో ఈ చర్య తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ
భారత IT మరియు AI సేవల మార్కెట్ 2030కి $400 బిలియన్లకు చేరనుందని బెస్సేమర్ వెంచర్ పార్టనర్స్ తెలిపింది. రిపోర్ట్ ప్రకారం, ఇది ప్రధానంగా కంపెనీలలో AI వినియోగం పెరగడం మరియు గ్లోబల్ అవుట్సోర్సింగ్ వేగంగా పెరగడం వల్ల సాధ్యమవుతుందని చెప్పింది. ఆటోమేషన్ వల్ల పునరావృతమైన పనుల ఖర్చులు తగ్గినా, కాంప్లెక్స్, హై-వాల్యూ పనులను బయటకి ఇవ్వడం

18 C