సామాన్యులకు గుడ్ న్యూస్! ఇకపై వెండి తాకట్టు పెట్టి లోన్ తీసుకోవచ్చు! ఎలాగంటే..
లోన్ అనేది ఈ రోజుల్లో చాలా కామన్ విషయం. అత్యవసరంగా డబ్బు అవసరమైతే ఇంట్లో ఉన్న బంగరాన్ని తాకట్టు పెట్టి లోన్ తీసుకుంటుంటారు చాలామంది. అయితే వెండిపై ఇలా లోన్స్ తీసుకునే సదుపాయం లేదు. కానీ, ఇప్పుడు RBI ఇప్పుడు కొత్త రూల్ తీసుకురాబోతోంది. ఇకపై వెండి ఆభరణాలను కూడా తాకట్టు పెట్టి రుణం పొందొచ్చు. దీని
డైరెక్ట్ vs రెగ్యులర్ మ్యూచువల్ ఫండ్స్.. వీటిలో దేన్ని ఎంచుకోవాలి? ఇలా తెలుసుకోండి!
కొత్తగా మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడి పెట్టేవాళ్లు డైరెక్ట్, రెగ్యులర్ ఫండ్స్ మధ్య కన్ ఫ్యూజ్ అవుతుంటారు. ప్రతి ఫండ్ లో డైరెక్ట్, రెగ్యులర్ అని రెండు ఆప్షన్స్ ఉంటాయి. అయితె అందులో ఎప్పుడు దేన్ని ఎంచుకోవాల? అసలు ఆ రెండింటికీ మధ్య తేడా ఏంటి? ఇప్పుడు తెలుసుకుందాం. డైరెక్ట్ vs రెగ్యులర్ ఫండ్స్ డైరెక్ట్, రెగ్యులర్
ఉద్యోగులకు అలెర్ట్! 2026లో జీతాల పెరుగుదల ఇలా ఉండే అవకాశం!
రాబోయే 2026 సంవత్సరంలో భారతదేశంలోని కంపెనీలలో ఉద్యోగుల జీతాల పెరుగుదల శాతం తక్కువగా ఉండవచ్చని ఓ తాజా సర్వే సూచిస్తోంది. అలాగే ఉద్యోగులు జాబ్స్ మారే రేటు కూడా ఎక్కువగానే ఉంటుందని ఒక అంచనా. దీని గురించిన మరిన్ని వివరాల్లోకి వెళ్తే.. 2026 అంచనాలు హెచ్ఆర్ కన్సల్టింగ్ సంస్థ OMAM విడుదల చేసిన తాజా రిపోర్ట్ ప్రకారం
బెంగళూరుకు బిగ్ షాక్.. ఐటీ హబ్గా కర్ణాటకలో మరో నగరం.. మాస్టర్ ప్లాన్ రెడీ చేస్తున్న ప్రభుత్వం
బెంగళూరులో పెట్టుబడి అవకాశాలు పెరుగుతున్న నేపధ్యంలో.. నగరానికి వెలుపలBidadi లో మరో కొత్త ఐటీ నగరాన్ని అభివృద్ధి చేసే ప్రణాళికలను ప్రకటించారు కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డి.కె. శివకుమార్. బిడది పరిసరాల్లో ఈ కొత్త ఐటీ సిటీని ఏర్పాటు చేయాలని కర్ణాటక ప్రభుత్వం భావిస్తోంది. సదాశివనగర్లోని తన నివాసంలో విలేకరులతో మాట్లాడిన శివకుమార్.. ఇటీవలి కాలంలో అనేక
మీరు ఎంత సంపాదించినా.. ఈ 5 తప్పులు చేస్తే రూపాయి మిగలదు!
మీ సంపాదన లక్షల్లో ఉన్నప్పటికీ.. మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ సరిగ్గా లేకపోతే సంపాదన అంతా ఆవిరైపోతుంది. అలాగే డబ్బు విషయంలో మీరు చేసే కొన్ని మిస్టేక్స్ మిమ్మల్ని ఆర్థింగా బలహీన పరచడమే కాక అప్పు చేసే స్థితికి తీసుకెళ్తాయి. అలాంటి కొన్ని బిగ్గెస్ట్ మిస్టేక్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. 1. తప్పుడు ఇన్సూరెన్స్ పాలసీలు చాలామంది మనీ-బ్యాక్
5 నిమిషాలు మౌస్ పట్టుకోకుంటే మీ ఉద్యోగం పోయినట్లేనా.. దీనిపై కాగ్నిజెంట్ ఏం చెబుతోంది..
ఐటీ రంగంలో ఉద్యోగుల పనితీరును పర్యవేక్షించడం కొత్త విషయం కాదు. అయితే ఇటీవల కాగ్నిజెంట్ తీసుకున్న నిర్ణయం మాత్రం పెద్ద చర్చకు దారితీసింది. ఉద్యోగులు కంపెనీ ఇచ్చిన ల్యాప్టాప్ లేదా డెస్క్టాప్పై ఎలా పనిచేస్తున్నారు? ఎంతసేపు పని చేస్తున్నారు? మధ్యలో ఎంతసేపు బ్రేక్ తీసుకుంటున్నారు? అన్న అంశాలన్నీ కంపెనీ నేరుగా ట్రాక్ చేయడం ప్రారంభించింది. దీనికోసం కంపెనీ
పెరుగుతున్న చిల్డ్రన్ మ్యూచువల్ ఫండ్స్! మీరు ప్లాన్ చేయండి ఇలా..
ఇటీవలి కాలంలో పిల్లల కోసం చేస్తున్న ఇన్వెస్ట్ మెంట్స్ పెరుగుతున్నాయి. చాలామంది పేరెంట్స్ పిల్లల ఫ్యూచర్ కోసమని చిల్ర్డన్ మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడులు పెడుతున్నారు.ఈ తరహా ఇన్వెస్ట్ మెంట్స్ పిల్లల చదువులు, పెళ్లి వంటి ఖర్చులకు ఉపయోగపడతాయి. ఈ కేటగిరీ మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడులు ఇటీవలి కాలంలో బాగా పెరిగాయి. 2020-2024 మధ్య చిల్డ్రన్ మ్యూచువల్
ఏదో చెడు జరగబోతోంది.. స్టాక్ మార్కెట్ నుంచి పెట్టుబడులను తరలించండి.. అశ్వత్ దామోదరన్ సంచలనం
స్టాక్ మార్కెట్ పెట్టుబడుల విషయంలో అశ్వత్ దామోదరన్ అనే పేరు చాలామంది వినే ఉంటారు. వాల్స్ట్రీట్లో అత్యంత నమ్మదగిన వాల్యుయేషన్ నిపుణుడిగా, ఆయన చెప్పే ప్రతి మాట ప్రపంచవ్యాప్తంగా ఇన్వెస్టర్లను ఆలోచింపజేస్తుంది. ఇంతకుముందు ఎన్నడూ కనిపించని ఆందోళనతో ఆయన తాజాగా చేసిన కామెంట్లు ఇప్పుడు మార్కెట్లో అలజడి రేపుతున్నాయి. ఎన్నో సంవత్సరాల అనుభవం, వందల కంపెనీల విశ్లేషణ,
మరోసారి పని గంటలపై మాట్లాడిన ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి! ఈ సారి ఏమన్నారంటే..
ఇన్ఫోసిస్ ఫౌండర్ నారాయణ మూర్తి గతంలో వారానికి 70 గంటలు పనిచేయాలని చెప్పడంతో అప్పట్లో దేశవ్యాప్తంగా చర్చ జరిగింది. అయితే ఇప్పుడు ఆయన మరోసారి పని గంటల గురించి ప్రస్తావించారు. చైనా ఎకానమీ గురించి మాట్లాడుతూ ఇండియా చైనాను దాటాలంటే యువత ఎలా పని చేయాలో వివరించారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే... యువత వారానికి
RodBez Founder Dilkhush Success Story: ఒకప్పుడు ఆటో డ్రైవర్గా రోడ్ల మీద రాత్రింబవళ్లు తిరిగిన వాడే... ఈ రోజు కోట్లు విలువైన కంపెనీకి CEO అయ్యాడు. కాలేజీ విద్యను కూడా పూర్తి చేయని ఒక సాధారణ యువకుడు... కష్టాలే జీవితం అనుకున్న రోజుల్లోనూ తన కలలు ఏ మాత్రం వదల్లేదు. చేతిలో ఓ చిన్న అవకాశమూ
ఏఐ కంటే ఇదే అత్యంత ప్రమాదం! ఆనంద్ మహింద్రా ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చాక చాలా రకాల ఉద్యోగాలను అది రీప్లేస్ చేస్తుందని చాలామంది భయపడుతున్నారు. దీనికితోడు పెద్ద పెద్ద సాఫ్ట్ వేర్ కంపెనీలు కూడా వరుసగా లేఆఫ్స్ ప్రకటిస్తుండడంతో చాలామంది ఏఐ గురించి టెన్షన్ పడుతున్నారు. అయితే ఏఐ కంటే ప్రమాదకరమైన విషయం మరొకటి ఉందని ఆనంద్ మహింద్రా రీసెంట్ గా ట్వీట్ చేశారు. ఇంతకీ అదేంటంటే..
పగిలిన గ్యాస్ పైప్లైన్.. ముంబైలో CNG సంక్షోభం.. రోడ్లపై కిలోమీటర్ల మేర నిలిచిపోయిన వాహనాలు
భారతదేశ ఆర్థిక రాజధాని ముంబైలో సోమవారం, నవంబర్ 17న పెద్ద స్థాయి ఇంధన సంక్షోభం నెలకొంది. రాష్ట్రీయ కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్ (RCF) ప్రాంగణంలో ఉన్న GAIL ప్రధాన గ్యాస్ పైప్లైన్ థర్డ్ పార్టీ కారణంగా దెబ్బతింది. ఈ నష్టం వడాలాలోని మహానగర్ గ్యాస్ లిమిటెడ్ (MGL) సిటీ గేట్ స్టేషన్ (CGS)కి వెళ్లే గ్యాస్ ప్రవాహాన్ని
తెలంగాణలో గిగ్ వర్కర్స్ బిల్లుకి ఆమోదం! దీనివల్ల ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయంటే..
దేశంలోనే మొదటిసారిగా తెలంగాణ ప్రభత్వం గిగ్ వర్కర్స్ బిల్లుని అమలుచేయబోతోంది. దీనికై కేబినెట్ కూడా ఆమోదం తెలిపింది. ఇక ఈ బిల్లు చట్టరూపం దాలిస్తే దేశంలోనే తొలిసారిగా గిగ్వర్కర్ల చట్టాన్ని తీసుకొచ్చిన తొలి రాష్ట్రంగా తెలంగాణ అవతరిస్తుంది. అసలు గిగ్ వర్కర్లు అంటే ఎవరు? దీనివల్ల ఉండే బెనిఫిట్స్ ఏంటి? వంటి విషయాలు ఇప్పుడు చూద్దాం. గిగ్
రూ. 17 వేలకు పైగా తగ్గిన బంగారం ధర.. కొనుగోలుకు మంచి సమయం ఇదే.. నవంబర్ 18, మంగళవారం ధరలు ఇవే..
ప్రపంచవ్యాప్తంగా పరిస్థితులు చక్కబడటంతో బంగారం ధరలు ఒక్కసారిగా కుప్పకూలిపోయాయి. గత రెండు నెలలుగా వరుసగా రికార్డులు సృష్టించిన పసిడి, ఈ నెలలు ఊహించని విధంగా భారీగా పడిపోయింది. ప్రపంచ మార్కెట్ల్లో విలువైన లోహాలపై డిమాండ్ తగ్గడం, అమెరికా ప్రభుత్వ షట్డౌన్ ముగియడం, త్వరలోనే వడ్డీ రేట్లు తగ్గే అవకాశం లేదని ఫెడరల్ రిజర్వ్ సంకేతాలు ఇవ్వడం.. ఈ
భారతదేశంలో 900 మిలియన్లకు పైగా ఇంటర్నెట్ వినియోగదారులు, తక్కువ డేటా ఖర్చులు, యువత జనాభా, సాపేక్షంగా తేలికైన నియంత్రణ వాతావరణంతో, ప్రపంచ AI కంపెనీలకు సరికొత్త లాంచ్ప్యాడ్ను అందిస్తోంది. మిలియన్ల మంది భారతీయులకు ప్రీమియం AI సాధనాలను ఉచితంగా అందిస్తున్న తర్వాతి పెద్ద గేమ్ ప్లాన్..ఈ మూడు అంశాలపైనే ఆధారపడి ఉంది. అవేంటంటే.. వినియోగదారుల సంఖ్య, బహుభాషా
ఫోన్పే వాడుతున్నారా? ఉచితంగా క్రెడిట్ కార్డు, అదిరిపోయే ఆఫర్లు! ఎలా పొందాలంటే..
ఫోన్ పే సంస్థ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ లు ఉమ్మడిగా కలిసి ఓ కొత్త క్రెడిట్ కార్డుని ఆఫర్ చేస్తున్నాయి. అదే ఫోన్ పే హెచ్డీఎఫ్సీ బ్యాంక్ అల్టిమో క్రెడిట్ కార్డ్. ఈ కార్డు పొందడం ద్వారా అనేక గొప్ప ప్రయోజనాలు పొందొచ్చు. అంతేకాదు ఈ క్రెడిట్ కార్డు కూడా ఉచితంగా పొందే అవకాశం ఉంది. దీని గురించి
త్వరలో స్మార్ట్ఫోన్ ధరలు పెరగొచ్చు! కారణాలివే..
కొత్తగా స్మార్ట్ఫోన్ కొనాలనుకునే వారికి ఇది బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి. ఎందుకంటే త్వరలో ప్రీమియం స్మా్ర్ట్ ఫోన్ల ధరలు పెరగనున్నాయి. మార్కెట్లో ప్రముఖ బ్రాండ్లైన ఒప్పో, వివో, షాయోమి, వన్ప్లస్ వంటి మొబైల్స్ తమ కొత్త స్మార్ట్ఫోన్లను గత మోడల్ల కంటే ఎక్కువ ధరలకు రిలీజ్ చేసేందుకు సిద్ధమవుతున్నాయి. అంతేకాకుండా, ఇప్పటికే మార్కెట్లో అందుబాటులో ఉన్న
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు ఉరి శిక్ష! స్పందించిన హసీనా..!
కొన్ని నెలల క్రితం బంగ్లాదేశ్లో దేశవ్యాప్తంగా ఆందోళనలు, అల్లర్లు జరిగిన విషయం తెలిసిందే. ప్రభుత్వ ఉద్యోగాల్లో కోటా రద్దుకు వ్యతిరేకంగా ఆ దేశంలో విద్యార్థులు భారీ ఏత్తున ఆందోళనలు చేపట్టారు. వాటిని అరికట్టేందుకు హసీనా ప్రభుత్వం అప్పట్లో రకరకాల ప్రయత్నాలు చేసింది. ఆ సమయంలోనే ఆమెపై కేసులు నమోదయ్యాయి. ఆ కేసుల విచారణ ఇప్పటికి పూర్తయింది. ఆమెను
SBI నుంచి కీలక అప్డేట్..డిసెంబర్ 1 నుంచి కీలక సర్వీసు పూర్తిగా షట్డౌన్
భారతదేశంలో అతిపెద్ధ ప్రభుత్వ రంగ బ్యాంకుగా పేరొందిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI).. తన కోట్లాది మంది కస్టమర్లకు ఒక ముఖ్యమైన ప్రకటనను విడుదల చేసింది. ఆన్లైన్ఎస్బిఐ వెబ్సైట్, యోనో లైట్ మొబైల్ యాప్లో అందుబాటులో ఉన్న తక్షణ డబ్బు బదిలీ సేవ mCASHను నవంబర్ 30వ తేదీ తర్వాత పూర్తిగా నిలిపివేయనున్నట్లు SBI ప్రకటించింది.
నెలాఖరుకి జేబు ఖాళీ అవుతుందా? ఈ ఫార్ములా ఫాలో అయితే అలా జరగదు!
ఆదాయం ఎంత ఉన్నా.. నెల గడిచే సరికి రూపాయి కూడా మిగలక ఇబ్బందిపడిపోతుంటారు చాలామంది. చేతిలో డబ్బుల్లేక క్రెడిట్ కార్డులు వాడడం లేదా అప్పు తీసుకోవడం వంటివి చేస్తుంటారు. అయితే ఒక చిన్న ఫార్ములా ఫాలో అవ్వడం ద్వారా ఈ ఇబ్బందిని అధిగమించొచ్చు. అదే 40-30-20-10 రూల్. ఈ రూల్ సరిగ్గా ఫాలో అయితే మీ జేబులో
ఐ బొమ్మ రవి అరెస్ట్పై సంచలన విషయాలు వెల్లడించిన సీపీ సజ్జనార్.. ఏకంగా 110 డొమైన్లతో..
హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ప్రముఖ పైరసీ వెబ్సైట్లు iBomma, Bapam TVలను నడిపిన ఇమ్మంది రవిని ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. అరెస్టు అనంతరం రవిని మెజిస్ట్రేట్ లో హాజరుపరచగా, 14 రోజుల న్యాయపరమైన రిమాండ్ విధించడంతో అతన్ని చంచల్గూడ జైలుకు తరలించారు. చలన చిత్ర పరిశ్రమకు భారీ ఆర్థిక నష్టాన్ని కలిగించిన iBomma రవిని అరెస్ట్
త్వరలోనే బ్యాంకుల విలీనం..? ఇకపై ఈ బ్యాంకులు కనిపించవా?
గత కొన్ని రోజులుగా బ్యాంకుల విలీనం గురించి పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. గతంలో జరిగినట్టుగా మరోసారి ప్రభుత్వ బ్యాంకులను విలీనం చేసే దిశగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోబోతోంది అంటూ వార్తలొస్తున్నాయి. అయితే ఇది నిజమయ్యేట్టు కనిపిస్తుంది. దీని గురించి ప్రముఖులు కూడా పాజిటివ్ గా స్పందిస్తున్నారు. దేశంలో మరోసారి బ్యాంకుల విలీనం ఉండొచ్చని నిపుణులు అంచనా
మోమోస్తో రోజుకు లక్ష సంపాదిస్తున్నాడు! ట్రెండ్ అవుతున్న బెంగళూరు మోమోస్ సెల్లర్!
నలభై వేలు సంపాదించడానికి నెలంతా కష్టపడేవాళ్లు చాలామందే ఉన్నారు. అలాంటిది రోజుకి ఏకంగా లక్ష సంపాదిస్తున్నాడు బెంగళూరులోని ఒక మోమోస్ సెల్లర్. అతని దగ్గర మోమోస్ తింటూ అతని ఆదాయం గురించి ఆరా తీశాడు ఒక ఇన్ స్టాగ్రామ్ ఇన్ ఫ్లుయెన్సర్. తీరా అతడు చెప్పిన ఆదాయాన్ని చూసి షాక్ అయ్యాడు. దాని గురించి ఇంటర్నెట్ లో
ట్రంప్ మరో భారీ షాక్.. ఆ దేశాల పౌరులకు గ్రీన్ కార్డు బ్యాన్.. ఈ లిస్టులో భారత్ ఉందా..
డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం అమెరికా వలస వ్యవస్థలో మరో పెద్ద మార్పుకు రెడీ అవుతోంది. ఇప్పటికే ప్రయాణ నిషేధం ఉన్న దేశాలకు చెందిన ప్రజలకు శాశ్వత నివాసం, గ్రీన్ కార్డు జారీని ఆపే దిశగా కొత్త విధాన ముసాయిదాలు రూపొందిస్తున్నట్లు న్యూయార్క్ టైమ్స్ వెల్లడించింది. ముఖ్యంగా ఆఫ్రికా, మధ్యప్రాచ్యంలోని 12 దేశాల పౌరులను లక్ష్యంగా చేసుకుని ఈ
ఈ స్కీమ్ ద్వారా రూ. కోటి సంపాదించొచ్చు! నెలకు రూ.10 వేలు కడితే చాలు!
కోటి రూపాయలు సంపాదించాలని చాలామందికి కోరిక ఉంటుంది. అయితే ఇప్పుడున్న రోజుల్లో అది పెద్ద కష్టమేమీ కాదు. సరిగ్గా ప్లాన్ చేసుకుంటే తక్కువ కాలంలోనే కోటి రూపాయల కలను నిజం చేసుకోవచ్చు. దీన్ని సాకారం చేసేందుకు కొన్ని స్కీమ్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. ఓపిక, ఆర్థిక క్రమశిక్షణ ఉంటే చాలు ఈజీగా రూ. కోటి సంపాదించొచ్చు. అదెలాగో
బంగారం ధర ఈ రేటు వద్దకు వస్తేనే కొనండి.. సామాన్యులకు కీలక సూచన చేస్తున్న ఆర్థిక నిపుణులు
ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతున్న ఆర్థిక అనిశ్చితులు, అమెరికా వడ్డీరేట్లపై మారుతున్న అంచనాలు, ప్రధాన ఆర్థిక సూచికలలో కనిపిస్తున్న బలహీన సంకేతాల నేపథ్యంలో ఈ వారం బంగారం ధరలు ఒత్తిడిలోనే కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయని ఆనంద్ రతి షేర్లు అండ్ స్టాక్ బ్రోకర్స్లో కమోడిటీస్ &కరెన్సీల ఏవీపీ మనీష్ శర్మ తెలిపారు. గత వారం నుండి బంగారం, వెండి
డిజిటల్ గోల్డ్లో ఇన్వెస్ట్ చేస్తున్నారా? ఈ విషయాలు తెలుసుకోకపోతే నష్టపోతారు!
బంగారానికి డిమాండ్ పెరుగుతున్న కారణంగా చాలామంది గోల్డ్ లో ఇన్వెస్ట్ మెంట్స్ చేయడం మొదలుపెడుతున్నారు. ఇందులో భాగంగానే కొంతమంది డిజిటల్ గోల్డ్ ను కూడా కొనుగోలు చేస్తున్నారు. అయితే డిజిటల్ గోల్డ్ అనేది మిగిలిన గోల్డ్ ఇన్వెస్ట్ మెంట్స్ తో పోలిస్తే కొంత డిఫరెంట్ గా ఉంటుంది. అందుకే వీటి విషయంలో కొన్ని జాగ్రత్తలు పాటించాలంటున్నారు నిపుణులు.
మళ్లీ రంగంలోకి దిగిన హైడ్రా..గచ్చిబౌలిలో అనుమతులు లేని 162 ప్లాట్లు ఉన్న లేఔట్ కూల్చివేత..
తెలంగాణలో అక్రమ నిర్మాణాలపై ప్రభుత్వ తన చర్యలను వేగవంతం చేసింది. తాజాగా గచ్చిబౌలిలోని ఎఫ్సీఐ ఎంప్లాయీస్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ లేఔట్లో అనుమతుల్లేకుండా నిర్మించిన కట్టడాలను హైడ్రా అధికారులు సోమవారం తెల్లవారుజాము నుంచే కూల్చివేయడం ప్రారంభించారు. ఈ ప్రాంతంలో సంవత్సరాలుగా పెరుగుతున్న ఆక్రమణలపై స్థానిక నివాసితులు పలుమార్లు ఫిర్యాదులు చేసినప్పటికీ.. పెద్దగా స్పందన రాలేదు. అయితే, బాధితులు
ఎంత మోసం.. 10 గ్రాముల బంగారం కొంటే వచ్చేది 9 గ్రాములే.. 1 గ్రాము ఎలా లాస్ అవుతుందంటే..
భారతదేశంలో బంగారం అంటే కేవలం విలువైన లోహమే కాదు.. అది మన సంస్కృతి, సంప్రదాయం, భావోద్వేగానికి చిహ్నంగా కూడా చూస్తారు. పెళ్లిళ్లు, శుభకార్యాలు, పండుగలు ఇలా ఏ సందర్భమైనా బంగారం కొనడం మన జీవన విధానంలో ప్రధాన భాగమైపోయింది. ప్రస్తుతం గ్రాముకు ధరలు భారీగా పెరగడంతో Gold కుటుంబాల ప్రధాన పెట్టుబడిగా మారింది. అయితే, చాలామందికి తెలియని
బంగారం ధర దిగి వచ్చింది.. ఇంకా తగ్గే దాకా వెయిట్ చేయండి.. నవంబర్ 17, సోమవారం ధరలు ఇవే..
బంగారం ధరలు ఒక్కసారిగా కుప్పకూలిపోయాయి. వరుసగా రికార్డులు సృష్టించిన పసిడి, గడిచిన పక్షంలో ఊహించని విధంగా భారీగా పడిపోయింది. ప్రపంచ మార్కెట్ల్లో విలువైన లోహాలపై డిమాండ్ తగ్గడం, అమెరికా ప్రభుత్వ షట్డౌన్ ముగియడం, త్వరలోనే వడ్డీ రేట్లు తగ్గే అవకాశం లేదని ఫెడరల్ రిజర్వ్ సంకేతాలు ఇవ్వడం.. ఈ మూడు అంశాలు కలిసి బంగారంపై భారీ ఒత్తిడిని
రూపాయి ఖర్చు లేకుండా క్లోజ్డ్ బ్యాంక్ అకౌంట్ను రీయాక్టివేట్ చేయొచ్చు! ఎలాగంటే..
సాధారణంగా కొన్నేళ్ల పాటు బ్యాంక్ అకౌంట్ వాడకుండా ఉంటే అది ఇనాక్టివ్ అయిపోతుంది. అంటే దానితో మీరు ట్రాన్స్ ఫర్, డిపాజిట్, విత్ డ్రా వంటివి చేయలేరు. అయితే ఇలా ఇనాక్టివ్ గా మారిపోయిన బ్యాంక్ అకౌంట్లను తిరిగి రీయాక్టివేట్ చేసుకోవచ్చు. పైగా దానికి ఎలాంటీ ఖర్చూ అవ్వదు. ఆ ప్రాసెస్ ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం. {image-untitleddesign23-1763295099.jpg
ట్రంప్ కొత్త టారిఫ్స్! ఇకపై వీటి ధరలు తగ్గనున్నాయి!
సొంత దేశంలో వస్తున్న ఫిర్యాదులు అలాగే ఆహార కొరత కారణంగా ట్రంప్ కొన్ని ఆహార ఉత్పత్తుల దిగుమతులపై టారిఫ్ లు తగ్గిస్తున్నట్టు ప్రకటించాడు. ముఖ్యంగా బీఫ్, కాఫీ ఉత్పత్తులు, ట్రాపికల్ ఫ్రూట్స్ వంటి ఆహార దిగుమతులపై టారిఫ్ తగ్గిస్తూ ఆయన సంతకం చేశారు. దేశంలో నిత్యావసరాల ధరలు పెరిగిపోయాయని అమెరికన్లు వరుసగా ఫిర్యాదులు చేస్తుండడంతో ట్రంప్ ఈ
ప్రపంచంలో బెస్ట్ వర్క్ కల్చర్ కలిగిన కంపెనీలు ఇవే...
ప్రపంచ వ్యాప్తంగా చాలామంది ఉద్యోగులు చాలా కంపెనీల్లో పని చేస్తుంటారు. అయితే అన్ని కంపెనీల్లో వర్క్ కల్చర్ ఒకేలా ఉండదు. అయితే ప్రపంచంలో మంచి వర్క్ కల్చర్ కలిగిన కంపెనీలు ఏవి అనే అంశంపై ప్రతిఏటా ఫార్చ్యూన్ మీడియా ఒక లిస్ట్ రిలీజ్ చేస్తుంది. అందులో భాగంగా 2025 లిస్ట్ వచ్చేసింది. మరి ఇందులో ఏమేం కంపెనీలు
బ్యాంకు కంటే ఎక్కువ వడ్డీ ఇచ్చే బెస్ట్ పోస్టాఫీస్ స్కీమ్స్ ఇవే!
ప్రస్తుతం చాలా బ్యాంకుల ఫిక్స్డ్ డిపాజిట్ల వడ్డీ రేట్లు చాలా తక్కువగా ఉన్నాయి. రీసెంట్ గా కొన్ని బ్యాంకులు ఆ రేట్లను ఇంకా తగ్గించాయి. దీనివల్ల బ్యాంకుల్లో ఫిక్స్డ్ డిపాజిట్ చేసేవాళ్లు తక్కువ వడ్డీతో సరిపెట్టుకోవాల్సి వస్తుంది. అయితే డబ్బుదాచుకోవడానికి దీని కంటే బెటర్ ఆప్షన్స్ బోలెడు ఉన్నాయి. ముఖ్యంగా పోస్టాఫీస్ స్కీముల్లో బ్యాంకుల కంటే కాస్త
తక్కువ మొత్తంతో కూడా బంగారంలో పెట్టుబడి పెట్టొచ్చు! బెస్ట్ ఆప్షన్స్ ఇవే..
ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో బంగారం అనేది సేఫ్ పెట్టుబడిగా మారింది. పెద్ద పెద్ద కంపెనీల నుంచి సామాన్యుల వరకూ అందరూ బంగారం కొనేందకు ఇంట్రెస్ట్ చూపుతున్నారు. అయితే బంగారం కొనాలంటే లేదా బంగారంలో పెట్టుబడి(Gold investment) పెట్టాలంటే దానికి పెద్ద మొత్తంలో ఖర్చు చేయాల్సిన అవసరం లేదని మీకు తెలుసా? మీ దగ్గర ఉన్న కొద్ది మొత్తాలతో
ఉద్యోగి నుంచి సీఈవో వరకూ.. యాపిల్ కొత్త బాస్ జాన్ టెర్నస్ సక్సెస్ స్టోరీ!
యాపిల్ కంపెనీకి కొత్త సీఈవో రాబోతున్నాడు. ప్రస్తుతం పని చేస్తున్న టిమ్ కుక్ కి వచ్చే ఏడాదికల్లా 65 ఏళ్లు నిండుతాయి. దాంతో ఆయన రిటైర్ అవుతారు. ఇప్పుడు ఆయన ప్లేస్ లోకి ఎవరు వస్తారన్నది చాలా ఆసక్తికరంగా మారింది. కొత్త సీఈవోగా జాన్ టెర్నస్(john ternus) పేరు ఎక్కువగా వినిపిస్తుంది. అసలు ఇతను ఎవరు? సీఈవో
చైనాలో బయటపడ్డ అతిపెద్ద గోల్డ్ గని! ఎంత బంగారం దొరికిందంటే..
రీసెంట్ గా చైనాలో అతి పెద్ద బంగారు గని(Gold Mines) బయటపడింది. చైనాలోని తూర్పు లియానింగ్ ప్రావిన్స్లోని ప్రాంతంలో ఈ గని బయటపడినట్టు చైనా సహజ వనరుల మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఇది చైనాలోనే అతి పెద్ద బంగారు గని అని నిపుణులు చెప్తున్నారు. దీని గురించిన మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. చైనాలోని
హైదరాబాద్కు పోటీగా బెంగళూరు కొత్త నిర్ణయం. ఇకపై వాటికి టాక్స్ లేదు!
బెంగళూరు ఇప్పటికే పెద్ద ఐటీ హబ్గా పేరు పొందింది. అయితే దీన్ని మరింత విస్తరించడంలో భాగంగా కర్నాటక ప్రభుత్వం కొత్త నిర్ణయం తీసుకుంది. ఐటీ కంపెనీలకు మరిన్ని ప్రోత్సాహకాలు ఇస్తూ.. కొత్త ఐటీ పాలసీని తీసుకొచ్చింది. బెంగళూరు ఐటీ(Bengaluru IT) రంగాన్ని సిటీకి వెలుపల.. టైర్ 2, టైర్ 3 నగరాల్లో ఏర్పాటయ్యే విధంగా కంపెనీలకు ట్యాక్స్
చెన్నై నుంచి జడేజా, హైదరాబాద్ నుంచి షమీ ఔట్.. IPL 2026 రిటెన్షన్ గడువుకు ముందే కీలక పరిణామం..
2026 ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) సీజన్ నిలుపుదల గడువు సమీపిస్తున్న సమయంలో.. ఫ్రాంచైజీలు ఎనిమిది ప్రధాన ఆటగాళ్ల ట్రేడ్లను అధికారికంగా ప్రకటించాయి. ఇందులో రవీంద్ర జడేజా, సంజు సామ్సన్, మహమ్మద్ షమీ వంటి స్టార్ ఆటగాళ్ల మార్పులు లీగ్లో ముందే సంచలనంగా మారాయి. 12 సీజన్లుగా చెన్నై సూపర్ కింగ్స్ (CSK)లో కీలక ఆటగాడిగా కొనసాగిన
తమిళనాడు వద్దు ఏపీ ముద్దు.. 150 మిలియన్ డాలర్ల భారీ పెట్టుబడిని ప్రకటించిన హ్వాస్యుంగ్
దక్షిణ కొరియాకు చెందిన గ్లోబల్ ఫుట్వేర్ దిగ్గజం హ్వాస్యుంగ్ భారత మార్కెట్లోకి భారీ అడుగు వేయడానికి సిద్ధమైంది. తోలుయేతర స్పోర్ట్స్ షూ తయారీ యూనిట్ స్థాపన కోసం కంపెనీ ఆంధ్రప్రదేశ్లో 150 మిలియన్ డాలర్ల భారీ పెట్టుబడిని ప్రకటించింది. అడిడాస్ వంటి అంతర్జాతీయ బ్రాండ్లకు కీలక సరఫరాదారుగా ఉన్న హ్వాస్యూంగ్, ఈ ప్రాజెక్ట్ను ప్రత్యేక ప్రాధాన్యంతో చూస్తోంది.
బీహార్ ప్రజల తలరాతను ఎన్టీఏ మార్చగలదా.. ఉద్యోగ అవకాశాలను కల్పించగలదా..
బీహార్ ఆర్థికంగా గత దశాబ్దంలో గణనీయమైన పురోగతి సాధించినా, ఆ అభివృద్ధి ప్రజల జీవితాల్లో స్పష్టమైన మార్పు తీసుకురాగలిగిందా అనేది ఇంకా పెద్ద ప్రశ్నగానే మిగిలింది. 2011-12లో రూ.2.5 ట్రిలియన్గా ఉన్న రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ 2023-24 నాటికి రూ. 8.5 ట్రిలియన్లకు పెరిగి 3.5 రెట్లు విస్తరించింది. అలాగే 2004-05 నుండి 2023-24 మధ్య తలసరి
ఏపీ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం.. 99 పైసలకే యాక్సెంచర్, ఇన్ఫోసిస్లకు భూమి కేటాయింపు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సమాచారం సాంకేతిక రంగాన్ని మరింత విస్తరించి, రాష్ట్రాన్ని దక్షిణ భారతదేశంలో కొత్త ఐటీ కేంద్రంగా నిలబెట్టేందుకు కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఈ దిశగా ప్రపంచ ప్రఖ్యాత ఐటీ దిగ్గజాలు అయిన యాక్సెంచర్, ఇన్ఫోసిస్ను రాష్ట్రానికి ఆకర్షించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ఈ రెండు కంపెనీలకు 99 పైసల టోకెన్ మొత్తానికే
నితీష్ కుమార్ గెలుపుకు ప్రధాన కారణాలు ఇవే.. ముఖ్యంగా బీహార్ మహిళలు ఆయనే కావాలని..
2025 బీహార్ అసెంబ్లీ ఎన్నికలు ఒక వ్యక్తి చుట్టూనే తిరిగాయి. ఆ వ్యక్తి పేరే నితీష్ కుమార్. ఆయన రెండు దశాబ్దాల రాజకీయ ప్రయాణం, చేసిన పనులు, చేయని పనులు, ప్రజలు ఆయనపై వేసే అంచనాలు.. ఇవి అన్నింటినీ ఈ ఎన్నికలు మరోసారి బయటపెట్టాయి. ఎన్నో సవాళ్లు ఎదురు ఉన్నప్పటికీ, నితీష్ కుమార్ మరోసారి అద్భుతమైన మద్దతుతో
బంగారం ధరలు ఎలా ఉన్నాయో తెలుసా.. కొంటే బుక్కయిపోతారు.. నవంబర్ 15, శనివారం ధరలు ఇవే..
ప్రపంచ వ్యాప్తంగా భౌగోళిక రాజకీయ పరిస్థితులు ఇంకా సద్దుమణగలేదు. దీంతో బంగారం ధరలు తీవ్ర ఒడిదుడుకులకు లోనవుతున్నాయి.అంతర్జాతీయంగా డాలర్ బలహీనపడటంతో భారతదేశంలో బంగారం ధరలు గత నెలలో భారీగా పెరిగాయి. ఈ నెలలో కూడా పసిడి ధరలకు రెక్కలకు భారీగానే వచ్చాయి. ఇక అమెరికా ప్రభుత్వ షట్ డౌన్ ముగియడంతో పెట్టుబడిదారులు ఊపిరి పీల్చుకున్నారు. డాలర్ పుంజుకోవడంతో
బంగారం కొనడం బెటరా.. ఈక్విటీలో పెట్టుబడి బెటరా.. ఆర్థిక నిపుణుల అందిస్తున్న కీలక సూచన ఇదిగో..
2025లో బంగారం పెట్టుబడిదారులను ఆశ్చర్యపరుస్తూ వేగంగా పెరిగింది. నేడు అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర 4,123 డాలర్లు కాగా, భారతదేశంలో ధర రూ. 1,26,090 వద్ద ఉంది. సంవత్సరం ప్రారంభంలో ఈ ధరలు వరుసగా 2,600 డాలర్లు మన కరెన్సీలో రూ.80 వేల కంటే కొంచెం తక్కువగా ఉండటం చూస్తే.. బంగారం ఒకే ఏడాదిలో చూపించిన పెరుగుదల
బంగారం ధరలు రికార్డులు బద్దలు కొడుతున్నా..ఎగబడి కొంటున్న భారతీయులు.. ప్రధాన కారణం ఏంటంటే..
భారత మార్కెట్లో బంగారం ధరలు ఊహించలేనంత ఎత్తుకు ఎగబాకాయి. ప్రస్తుతం 10 గ్రాముల బంగారం ధర రూ.1.27 లక్షలు దాటింది. సాధారణంగా ఇలాంటి పరిస్థితుల్లో ఆభరణాల కొనుగోలు మందగిస్తుందని అందరూ భావిస్తారు. కానీ ఈసారి పూర్తిగా విరుద్ధ దృశ్యం భారత మార్కెట్లలో కనిపిస్తోంది. టైటాన్ కంపెనీ, కళ్యాణ్ జ్యువెలర్స్, క్యారట్లేన్ వంటి ప్రముఖ బ్రాండ్లు 2025-26 ఆర్థిక
పెళ్లి వేడుకలో స్టెప్పులేసిన సుధా మూర్తి! ట్రెండ్ అవుతున్న వీడియో!
బెంగళూరులో జరిగిన ఓ పెళ్లి వేడుకలో సుధా మూర్తి డ్యా్న్స్ చేసిన వీడియో ప్రస్తుతం ఆన్ లైన్ లో వైరల్ అవుతుంది. సుధామూర్తితోపాటు బయోకాన్ లిమిటెడ్ ఫౌండర్ కిరణ్ మజుందార్ షా కూడా డ్యాన్స్ చేశారు. డెబ్బైల వయసులో ఉన్న ఇద్దరు మహిళలు బరాత్ సందర్భంగా డప్పులకు అనుగుణంగా స్టెప్పులేస్తూ కనిపించారు. చాలా ఉత్సాహభరితంగా డ్యాన్స్ చేసి
గూగుల్కి పోటీగా ఏపీలో మరో భారీ ఏఐ డేటా సెంటర్! ఈ సారి పెట్టుబడి ఎంతంటే..
ఏపీలోని వైజాగ్లో గూగుల్ డేటా సెంటర్ రాబోతుందన్ని విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు అదే బాటలో మరికొన్ని కంపెనీలు కూడా ఏపీకి క్యూ కడుతున్నాయి. గూగుల్ తరహాలో భారీ డేటా సెంటర్లను ఏర్పాటు చేయబోతున్నాయి. ప్రస్తుతం విశాఖపట్నంలో జరుగుతున్న పెట్టుబడుల సదస్సులో రిలయన్స్ సంస్థ ఏకంగా ఒక గిగా వాట్ ఏఐ డేటా సెంటర్ను పెట్టే దిశగా
ఆగని లేఆఫ్స్.. మళ్లీ 15 వేల మంది ఉద్యోగులు రోడ్డు మీదకు.. టెలికాం దిగ్గజం వెరిజోన్ సంచలన నిర్ణయం
అమెరికాకు చెందిన ప్రముఖ టెలికాం దిగ్గజం Verizon తన చరిత్రలోనే సంచలన నిర్ణయం తీసుకోబోతోంది. రాబోయే వారం ప్రారంభంలోనే దాదాపు 15 వేల మంది ఉద్యోగులను తొలగించనున్నట్లు రాయిటర్స్కు సమాచారం అందింది. ఇది కంపెనీ మొత్తం శ్రామిక శక్తిలో 15 శాతం ఉండగా, వెరిజోన్ ఇప్పటి వరకు చేపట్టిన అతిపెద్ద ఉద్యోగ కోతలలో ఒకటిగా ఇది నిలవనుంది.
ఈ ఒక్క పథకం బీహార్ ఎన్నికల ఫలితాలను మార్చేసింది! అదేంటంటే..
ఈసారి బీహార్ ఎన్నికలు చాలా ఇంట్రెస్టింగ్గా జరిగాయి. చివరి వరకూ ఫలితాలపై తీవ్రమైన ఉత్కంఠ నెలకొంది. అయితే ఎట్టకేలకు బీహార్లో ఎన్డీయే కూటమి తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంది. అయితే ఈ ఎన్నికల్లో బీహార్ మహిళలు ఫలితాలను డిసైడ్ చేశారు. మహిళలు ఎన్డీయే వెనుక నిలబడటానికి ఒక ముఖ్యమైన కారణాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
విశాఖపట్నంలో జరిగిన 30వ CII భాగస్వామ్య సదస్సులో అదానీ పోర్ట్స్ & SEZ లిమిటెడ్ (APSEZ) మేనేజింగ్ డైరెక్టర్ కరణ్ అదానీ శుక్రవారం కీలక ప్రకటన చేశారు. రాబోయే 10 సంవత్సరాలలో పోర్టులు, సిమెంట్, డేటా సెంటర్లు, ఇంధన వ్యాపారాలు, మౌలిక సదుపాయాల వంటి రంగాల్లో రూ. 1 లక్ష కోట్లు పెట్టుబడి పెట్టనున్నట్లు ప్రకటించారు. ఇది
ఫేక్ ట్రేడింగ్ స్కాం.. లాయర్ నుంచి రూ. 9 కోట్లు కాజేసిన కేటుగాళ్లు.. ఎలా బుక్కయ్యారంటే..
ముంబైలో భారీ స్థాయి ఆన్లైన్ పెట్టుబడి మోసం వెలుగులోకి వచ్చింది. లార్సెన్ &టూబ్రో (ఎల్ అండ్ టి) సంస్థలో మాజీ అధికారి, రిటైర్డ్ న్యాయవాది అయిన 65 ఏళ్ల ఘనశ్యామ్ మచ్చింద్ర మాత్రే దాదాపు రూ. 9.94 కోట్లు సైబర్ మోసగాళ్ల బారీనపడి కోల్పోయారు. ప్రముఖ ఆర్థిక సంస్థ ఆనంద్ రతి షేర్స్ &స్టాక్
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విశాఖపట్నంలో జరిగే 30వ CII భాగస్వామ్య సదస్సుకు ముందు పునరుత్పాదక ఇంధన రంగంలో భారీ పెట్టుబడులను ఆకర్షిస్తూ మరో కీలక ముందడుగు వేసింది. గురువారం రాష్ట్ర ప్రభుత్వం దాదాపు రూ. 3 లక్షల కోట్ల విలువైన పునరుత్పాదక ఇంధన ఒప్పందాలపై సంతకం చేసింది. ఈ ఒప్పందాలు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు కొత్త ఊపునిస్తూ, పరిశ్రమలు,
కర్ణాటక ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన ముసాయిదా ఐటీ పాలసీ 2025-30, రాష్ట్రంలో ఐటీ విస్తరణకు కొత్త దిశను చూపుతోంది. ఇప్పటివరకు బెంగళూరును కేంద్రంగా చేసుకుని ఉన్న టెక్నాలజీ రంగాన్ని, ఇప్పుడు టియర్ II, టియర్ III నగరాలకు తరలించేందుకు ప్రభుత్వం భారీ స్థాయిలో ఖర్చు తగ్గింపు ప్రోత్సాహకాలను ప్రతిపాదించింది. బెంగళూరులో ఐటీ పరిశ్రమ ఘనంగా ఎదిగినా,
బెంగళూరులో రికార్డు స్థాయి ట్రాఫిక్ జరిమానాలు.. మొత్తం రూ. 200 కోట్ల మార్క్ను దాటిన వసూళ్లు..
బెంగళూరు ట్రాఫిక్ పోలీసులు ఈ ఏడాది చరిత్ర సృష్టించారు. నగరంలో తొలిసారిగా ఒకే సంవత్సరంలో ట్రాఫిక్ ఉల్లంఘనలపై వసూలైన జరిమానాల మొత్తం రూ. 200 కోట్ల మార్క్ను దాటింది. 2025 జనవరి నుంచి అక్టోబర్ వరకు, అధికారులు 51.8 లక్షల మంది ఉల్లంఘనదారుల నుండి రూ. 207.35 కోట్ల జరిమానాలు వసూలు చేశారు. ఈ గణాంకాలు బెంగళూరు
బంగారం కొనుగోలు కొంతకాలం వాయిదా వేసుకోండి.. కేడియా అడ్వైజరీ చైర్మన్ అజయ్ కేడియా కీలక సూచన
2025లో బంగారం, వెండి రెండింటి ధరలు చరిత్రలోనే ఆల్ టైమ్ హై స్థాయికి చేరుకున్నాయి. ఈ కారణంగా బంగారంలో పెట్టుబడి పెట్టిన వారు మంచి లాభాలు సంపాదించారు. అయితే 2026లో కూడా ఇదే ర్యాలీ కొనసాగుతుందా? అన్నది పెట్టుబడిదారులలో పెద్ద ప్రశ్నగా మారింది. ఈ సందేహానికి కేడియా అడ్వైజరీ చైర్మన్ అజయ్ కేడియా స్పష్టమైన సమాధానం ఇచ్చారు.
చాలా మంది ఉద్యోగులు ఉద్యోగం మారినప్పుడు లేదా అత్యవసర పరిస్థితుల్లో తమ EPF (Employee Provident Fund) నిధులను ఉపసంహరించుకుంటారు. అయితే ఐదు సంవత్సరాల సర్వీస్ పూర్తి చేయకముందే PF ఉపసంహరణ చేస్తే దానిపై పన్ను విధించబడుతుంది. EPF సాధారణంగా పన్ను రహిత పెట్టుబడిగా పరిగణించబడినప్పటికీ, ఇది కొన్ని షరతులపైనే వర్తిస్తుంది. EPF పన్ను రహిత పెట్టుబడిగా
బంగారం ధరలపై జె.పి.మోర్గాన్ కీలక హెచ్చరిక.. లాభాల్లో పసిడిని అందుకోవాలంటే ఒకటే మార్గం..
ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న భౌగోళిక రాజకీయ అనిశ్చితులు,ద్రవ్యోల్బణ భయాలు, అమెరికా డాలర్ బలహీనత నేపథ్యంలో బంగారం మళ్లీ పెట్టుబడిదారుల విశ్వసనీయ ఆస్తిగా మారుతోంది. ఈ పరిస్థితుల మధ్య జె.పి. మోర్గాన్ ప్రైవేట్ బ్యాంక్ ఒక కీలక అంచనాను విడుదల చేసింది. 2026 చివరి నాటికి బంగారం ఔన్సు ధర 5,000 డాలర్లకు చేరే అవకాశం ఉందని పేర్కొంది. ప్రస్తుత
అమెరికాలో ముగిసిన 43 రోజుల ప్రభుత్వ షట్డౌన్.. ట్రంప్ సర్కారుకు అసలైన పరీక్ష ఏంటంటే..
అమెరికా చరిత్రలో అతి పొడవైన 43 రోజుల ప్రభుత్వ షట్డౌన్ చివరికి ఎట్టకేలకు ముగిసింది. రాయిటర్స్ నివేదిక ప్రకారం.. ఆహార సహాయాన్ని పునరుద్ధరించడానికి, సమాఖ్య ఉద్యోగులకు వేతనాలు చెల్లించడానికి, విమాన-ట్రాఫిక్ నియంత్రణ వ్యవస్థను తిరిగి ప్రారంభించడానికి అమెరికా కాంగ్రెస్ బుధవారం నాడు తుది ఒప్పందాన్ని ఆమోదించింది. రిపబ్లికన్ పార్టీ ఆధిపత్యంలోని హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ 222-209 ఓట్ల
రూ. 12 వేల కోట్ల కుంభకోణం.. జేపీ ఇన్ఫ్రా ఎండీ మనోజ్ గౌర్ అరెస్ట్.. ఈడీ చేతిలో కీలక ఆధారాలు
భారత రియల్ ఎస్టేట్ రంగంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. జేపీ గ్రూప్ కు చెందిన జేపీ ఇన్ఫ్రాటెక్ లిమిటెడ్ (Jaypee Infratech Ltd)పై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) చర్యలు చేపట్టింది. ఈ చర్యలో భాగంగా, కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ మనోజ్ గౌర్ ను మనీ లాండరింగ్ కేసులో అరెస్ట్ చేసింది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ప్రకారం..
రూ. 22 వేలకు పైగా పెరిగిన బంగారం ధర.. కొనడం వెంటనే ఆపేయండి.. నవంబర్ 13, గురువారం ధరలు ఇవే..
బంగారం ధరల్లో ప్రతిరోజూ మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఇటీవలి రోజుల్లో స్థిరంగా ఉన్న బంగారం ధరలు మళ్లీ నింగిని తాకుతుతున్నాయి. గత మూడు రోజులుగా బంగారం ధరల పెరుగుదల కొనసాగుతోంది. ప్రపంచ వ్యాప్తంగా భౌగోళిక రాజకీయ అనిశ్చితులు ఉద్రిక్తకరంగా మారుతుండటంతో ఇన్వెస్టర్లు మళ్లీ సురక్షిత పెట్టుబడుల వైపు దృష్టి సారిస్తున్నారు. ఈ నేపథ్యంలో బంగారంపై డిమాండ్ పెరుగుతూ
తక్కువ ఖర్చులు ఉన్నప్పటికీ మీ పొదుపు ఖాతాలో భారీ మొత్తంలో డబ్బు నిల్వ ఉంటే, అది ఇప్పుడు ఆదాయపు పన్ను శాఖ (Income Tax Department) కంటికి కనపడటం లేదు. ఆధునిక సాంకేతికతను ఉపయోగిస్తూ ఈ శాఖ ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సహాయంతో ఇలాంటి అనుమానాస్పద ఖాతాలను గమనిస్తోంది. గత కొంతకాలంగా, తక్కువ ఉపసంహరణలతో అధిక
అమెజాన్లో ఆగని ఉద్యోగాల కోత..మళ్లీ 700 మంది ఉద్యోగులు రోడ్డు మీదకు..
టెక్ దిగ్గజం అమెజాన్ (Amazon) మరోసారి తన సంస్థ పునర్నిర్మాణ పనులను ప్రారంభించింది. ప్రపంచవ్యాప్తంగా వ్యయ నియంత్రణ చర్యల భాగంగా సంస్థ దాదాపు 30 వేల కార్పొరేట్ ఉద్యోగాలను తగ్గించనున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. ఇందులో భాగంగా న్యూయార్క్ నగరంలోని తొమ్మిది కార్యాలయాలలో సుమారు 700 మంది ఉద్యోగులు ఇప్పటికే ఈ చర్యల ప్రభావాన్ని ఎదుర్కొంటున్నారు. న్యూయార్క్ రాష్ట్రంలోని
బెంగళూరు వాసులకు అలర్ట్.. చెత్తను ఇంట్లో పెట్టుకుంటే భారీ జరిమానా.. బయట వీధిలో పడేస్తే అరెస్ట్..
ఇటీవలి కాలంలో బెంగళూరు నగరంలో చెత్త సమస్య తీవ్రతరం అవుతుండటంతో.. నగర పాలక సంస్థ బీబీఎంపీ (BBMP) శుభ్రతా కార్యక్రమాన్ని మరింత వేగవంతం చేసింది. ముఖ్యంగా బెంగళూరు నార్త్ సిటీ కార్పొరేషన్ పరిధిలో, ఖాళీగా ఉన్న స్థలాలు చెత్త డంపింగ్ స్థలాలుగా మారుతున్నాయని గుర్తించిన అధికారులు కఠిన చర్యలు ప్రారంభించారు. ఈ క్రమంలో కమిషనర్ పొమ్మల సునీల్
భారతదేశంలో రైలు ప్రయాణం అనేది కోట్లాది ప్రజల రోజువారీ జీవితంలో భాగంగా మారింది. ప్రతిరోజూ దేశవ్యాప్తంగా లక్షలాది ప్రయాణికులు రైళ్లలో ప్రయాణిస్తున్నారు. అయితే ఈ ప్రయాణంలో చాలామంది గుర్తించని ఒక ముఖ్యమైన అంశం ఉంది. అది లగేజీ (సామాను) బరువు పరిమితి. చాలామంది తమకు కావలసినంత సామాను తీసుకెళ్లవచ్చని అనుకుంటారు. కానీ, భారత రైల్వే దీనికి స్పష్టమైన
రూ. 4 వేల కోట్లకు పైగా ఆస్తి..జీవితం చాలా అసంతృప్తిగా ఉందని ఆవేదన.. మళ్లీ ఉద్యోగిగా కొత్త జీవితం..
work-life balance :యూకే వ్యాపారవేత్త టామ్ గ్రోగన్ (Tom Grogan) తన వ్యాపారాన్ని విక్రయించి బిలియనీర్గా మారిన తర్వాత కూడా జీవితంలో సంతృప్తి దొరకలేదని చెప్పి సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాడు. 35 ఏళ్ల వయస్సులోనే వింగ్స్టాప్ UKలో తన మెజారిటీ వాటాను అమెరికా ప్రైవేట్ ఈక్విటీ సంస్థకు విక్రయించిన అతను 400 మిలియన్ పౌండ్లు (సుమారు
మాకు విదేశీ నిపుణులు చాలా అవసరం..మా వాళ్లకు అంత టాలెంట్ లేదు.. మళ్ళీ యూటర్న్ తీసుకున్న ట్రంప్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా H-1B వీసా పథకంపై యూటర్న్ తీసుకున్నారు. ఇప్పటివరకు కఠిన చర్యలతో వ్యవహరించిన ట్రంప్, ఇప్పుడు ఆ పథకాన్ని సమర్థిస్తూ, అమెరికా కొన్ని రంగాల్లో విదేశీ ప్రతిభ అవసరమని స్పష్టం చేశారు. ఫాక్స్ న్యూస్ జర్నలిస్టు లారా ఇంగ్రహామ్తో జరిగిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ట్రంప్ మాట్లాడుతూ..అమెరికా అన్ని రంగాల్లో తగినంత ప్రతిభ
బంగారం ధరల్లో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఇటీవలి రోజుల్లో స్థిరంగా ఉన్న బంగారం ధరలు మళ్లీ ఎగబాకుతున్నాయి. గత మూడు రోజులుగా బంగారం ధరల పెరుగుదల కొనసాగుతోంది. ప్రపంచ వ్యాప్తంగా భౌగోళిక రాజకీయ అనిశ్చితులు పెరగడంతో పెట్టుబడిదారులు మళ్లీ సురక్షిత పెట్టుబడుల వైపు దృష్టి సారిస్తున్నారు. ఈ నేపథ్యంలో బంగారంపై డిమాండ్ పెరుగుతూ ఉంది. అదనంగా, డాలర్తో
అమెరికాలో ముగుస్తున్న ప్రభుత్వ షట్డౌన్.. బంగారం ధరలపై కీలక అప్డేట్ ఇదిగో..
అమెరికా ఫెడరల్ రిజర్వ్ డిసెంబర్లో వడ్డీ రేటు తగ్గించవచ్చనే అంచనాలు.. అమెరికా ప్రభుత్వ షట్డౌన్ ముగుస్తుందనే సంకేతాలు ప్రపంచ బులియన్ మార్కెట్లలో బంగారం ధరలకు కొత్త ఊపునిచ్చాయి. మంగళవారం ట్రేడింగ్లో స్పాట్ గోల్డ్ 0.4 శాతం పెరిగి ఔన్సుకు 4,131.32 డాలర్ల వద్ద ముగిసింది. ఇది అక్టోబర్ 23 తర్వాత దాని అత్యధిక స్థాయి. అలాగే డిసెంబర్
ఇకపై కొత్త ద్విచక్ర వాహనాలకు ఏబీఎస్ తప్పనిసరి.. యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అంటే ఏమిటో తెలుసుకోండి
భారత ప్రభుత్వం రోడ్డు భద్రతను మరింత బలోపేతం చేసే దిశగా మరో ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది. రవాణా మంత్రిత్వ శాఖ తాజా ఆదేశాల ప్రకారం 2026 జనవరి తర్వాత తయారయ్యే అన్ని కొత్త మోటార్సైకిళ్లు, స్కూటర్లలో యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ (ABS) తప్పనిసరిగా అమర్చాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు 125 సీసీ కంటే ఎక్కువ ఇంజిన్ సామర్థ్యం
AIతో రివ్యూలు.. 600 మంది ఉద్యోగులను తీసేసిన మెటా.. ఇంకా చాలామంది రోడ్డు మీదకు..
మెటా ప్లాట్ఫామ్లు (Meta Platforms) మరోసారి పెద్ద ఎత్తున ఉద్యోగాల కోతలు (Layoff) చేపట్టాయి. కృత్రిమ మేధస్సు (AI) ఆధారిత విభాగాలలో పునర్వ్యవస్థీకరణలో భాగంగా దాదాపు 600 మంది ఉద్యోగులను తొలగించినట్లు కంపెనీ అంతర్గత వర్గాలు వెల్లడించాయి. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ వంటి ప్రముఖ ప్లాట్ఫామ్లను నిర్వహిస్తున్న ఈ టెక్ దిగ్గజం అధునాతన AI పరిశోధన, అభివృద్ధి
భారత బిలియనీర్ వ్యాపారవేత్త గౌతమ్ అదానీ తన గ్రూప్ పునరుత్పాదక ఇంధన రంగంలో మరింత బలపడేలా మరో పెద్ద ప్రాజెక్టును ముందుకు తీసుకువెళ్తున్నారు. పశ్చిమ భారతదేశంలోని గుజరాత్ రాష్ట్రంలోని ఖావ్డా ప్రాంతంలో బహుళ బిలియన్ డాలర్ల విలువైన భారతదేశంలోనే అతి పెద్ద బ్యాటరీ శక్తి నిల్వ వ్యవస్థ (Battery Energy Storage System - BESS) నిర్మించేందుకు
భారత బ్యాంకింగ్ రంగంలో కీలక మలుపు..ఇకపై మిగిలేది నాలుగు ప్రధాన బ్యాంకులే..
భారతదేశ బ్యాంకింగ్ రంగం మరో చారిత్రాత్మక మలుపులు తీసుకోబోతోంది. కేంద్ర ప్రభుత్వం.. ప్రభుత్వ రంగ బ్యాంకుల విలీనాల రెండో దశకు (బ్యాంక్ విలీనం 2.0) సిద్ధమవుతోంది. ఈ కొత్త ప్రణాళికతో భారతదేశంలో కేవలం నాలుగు పెద్ద ప్రభుత్వ బ్యాంకులు మాత్రమే మిగిలే అవకాశముందని ఆర్థిక వర్గాలు అంచనా వేస్తున్నాయి. వీటిలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI),పంజాబ్
Red Fort Blast:భారతదేశ రాజధాని ఢిల్లీలోని చారిత్రాత్మక ఎర్రకోట సమీపంలో ఆదివారం సాయంత్రం రద్దీగా ఉండే ప్రాంతంలో కారు బాంబు పేలింది. ఈ ఘటనలో తొమ్మిది మంది మరణించగా, 24 మంది గాయపడ్డారు. గాయపడిన వారందరూ ఎల్ఎన్జెపి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పార్కు చేసిన హ్యుందాయ్ కారులో బాంబు బ్లాస్ట్ అయింది.హ్యుందాయ్ ఐ20 కారులో ఒక్కసారిగా పేలుడు
పసిడి ధరలు బంగారం ప్రియులకు మరోసారి షాక్ ఇచ్చాయి. మంగళవారం మార్కెట్లో ధరలు నింగిని తాకాయి. అమెరికా ఆర్థిక పరిస్థితి బలహీనంగా మారటం, డాలర్ విలువ పడిపోవడంతో పెట్టుబడిదారులు బంగారాన్ని మాత్రమే సురక్షితమైన పెట్టుబడిగా చూస్తున్నారు. దీంతో డిమాండ్ పెరిగి ధరలు ఒక్కసారిగా పెరిగాయి. ఫెడరల్ రిజర్వ్ తదుపరి సమావేశంలో వడ్డీ రేటు తగ్గుతుందనే అంచనాలు కూడా
బంగారం కొనాల్సిన సమయం ఇదే.. భవిష్యత్తులో కొనలేరని హెచ్చరిస్తున్న బులియన్ నిపుణులు
ఇప్పుడు బంగారం ధరలు తగ్గుతున్నప్పటికీ, పెట్టుబడిదారులు మరియు మార్కెట్ నిపుణులు దీన్ని ఒకసువర్ణావకాశంగా (Golden Opportunity) చూస్తున్నారు. ప్రపంచ ఆర్థిక పరిస్థితులు, డాలర్ బలహీనత బంగారానికి ప్రస్తుతం మద్దతు ఇస్తున్నాయి. ఇటీవల బంగారం ధరల్లో స్వల్ప తగ్గుదల నమోదైంది. అయితే మార్కెట్ నిపుణులు దీన్ని తాత్కాలిక సవరణగా (short-term correction) భావిస్తున్నారు. అక్టోబర్ 20న ఔన్సుకు 4,381.5
భారత్లో బీరు కంపెనీలు ఢమాల్.. ప్రీమియం బ్రాండ్ల కోసం ఎగబడుతున్న మందుబాబులు
వరుసగా మూడు అర్ధ సంవత్సరాలపాటు ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందిన మార్కెట్గా నిలిచిన భారత మద్యం పరిశ్రమ రంగం.. ఇప్పుడు ఆకస్మికంగా మందగమనం ఎదుర్కొంటోంది. స్పిరిట్స్ తయారీదారులు (విస్కీ, రం, వోడ్కా వంటి పానీయాలు) బలమైన పనితీరు కనబరుస్తుండగా, బీర్ కంపెనీలు మాత్రం కష్టాలను ఎదుర్కొంటున్నాయి. ఈliquor వ్యత్యాసం వెనుక ఉన్న కారణాలను మనం చూసినట్లయితే
డబ్బు విలువ పతనమవుతోంది..ఇప్పుడు మీరు కొనాల్సిన నిజమైన ఆస్తులు ఇవే.. కియోసాకి హెచ్చరిక..
రిచ్ డాడ్, పూర్ డాడ్ పుస్తక రచయిత రాబర్ట్ కియోసాకి మరోసారి ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై గంభీరమైన హెచ్చరిక జారీ చేశారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం ప్రపంచం మరోసారి భారీ మార్కెట్ క్రాష్ ను ఎదుర్కోబోతోంది. అయితే ఈసారి ఆయన భయంతో ఆస్తులను అమ్మడం కాకుండా..బంగారం, వెండి, బిట్కాయిన్ వంటి విలువైన ఆస్తులను కొనుగోలు చేస్తూనే
బ్యాంకుల్లో వెండి తాకట్టు పెట్టి లోన్ తీసుకోవచ్చు.. గుడ్ న్యూస్ చెప్పిన RBI
భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) తాజాగా ప్రకటించిన నూతన నిర్ణయం ప్రకారం.. ఇకపై ప్రజలు తమ వెండి ఆభరణాలు లేదా నాణేలను తాకట్టు పెట్టి బ్యాంకుల నుంచి రుణాలు పొందగలరు. ఇప్పటివరకు కేవలం బంగారంపై మాత్రమే రుణాల సౌకర్యం లభించేది. అయితే 2026 ఏప్రిల్ 1 నుండి ఈ అవకాశాన్ని వెండిపైనా విస్తరించనున్నట్లు తెలిపింది RBI. RBI
EPF కొత్త రూల్..కొత్త ఉద్యోగంలో చేరిన వెంటనే పాత ఖాతాలో పీఎఫ్ మొత్తం కొత్త ఖాతాలోకి బదిలీ..
ఇకపై ఉద్యోగాలు మారేటప్పుడు EPF (Employees' Provident Fund) బదిలీ కోసం ఫారమ్లు పూరించాల్సిన అవసరం లేదా యజమాని ఆమోదం కోసం వేచి ఉండాల్సిన అవసరం లేదు. EPFO (Employees' Provident Fund Organisation) కొత్త ఆటోమేటిక్ EPF ట్రాన్స్ఫర్ సిస్టమ్ను ప్రవేశపెట్టింది. ఇది 2025 నాటికి పూర్తిగా అమల్లోకి రానుంది. ఈ మార్పు ఉద్యోగులకు ఒక
డిజిటల్ బంగారంపై సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) ఇటీవల చేసిన హెచ్చరిక పెట్టుబడిదారుల దృష్టిని ఆకర్షించింది. ఆన్లైన్ యాప్లు, ఫిన్టెక్ సంస్థల ద్వారా అందించే డిజిటల్ గోల్డ్ ఉత్పత్తులు తమ నియంత్రణ పరిధిలో లేవని, పెట్టుబడిదారులు అర్థం చేసుకోలేని రిస్క్లకు గురయ్యే అవకాశం ఉందని సెబీ స్పష్టం చేసింది. డిజిటల్ గోల్డ్ అంటే
రూ. 12 వేలు పెరిగిన బంగారం ధర, వెంటనే కొనుగోలు ఆపేయండి, నవంబర్ 10, సోమవారం ధరలు ఇవే..
ఇటీవలి కాలంలో బంగారం ధరల్లో మార్పులు ప్రస్తుతం స్థిరంగా కొనసాగుతున్నాయి. భౌగోళిక రాజకీయ అనిశ్చితుల నేపథ్యంలో పెట్టుబడిదారులు అంతా రిస్క్ ఆస్తులను వదిలేసి సురక్షిత ఆస్తుల వైపు మొగ్గు చూపుతుండడంతో పసిడికి డిమాండ్ కొనసాగుతోంది. ఇక డాలర్తో పోల్చితే రూపాయి క్షీణిస్తుండడం కూడా Gold పెరుగుదలకు కారణంగా కనిపిస్తోంది. ఇక అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకున్న నిర్ణయాలు
వీసాలపై ట్రంప్ మరో షాక్.. మీకు ఈ వ్యాధులు ఉంటే అమెరికాకు నో ఎంట్రీ... కొత్త ప్రకటన జారీ
అమెరికాకు చదువుకోవడానికి, పని చేయడానికి వెళ్లే విదేశీయులపై ట్రంప్ ప్రభుత్వం వివిధ ఆంక్షలు విధిస్తోంది. విదేశీయులు చదువుకుని ఉద్యోగాలు పొందడానికి అమెరికాకు వస్తున్నందున, అమెరికన్లు ఉద్యోగాలు కోల్పోతున్నారని అది నమ్ముతుంది. అమెరికన్ కంపెనీలు ఉపాధిలో అమెరికన్లకు ప్రాధాన్యత ఇవ్వాలని ట్రంప్ పరిపాలన నిరంతరం చెబుతోంది. ఈ నేపథ్యంలో అమెరికాకు వీసా కోసం దరఖాస్తు చేసుకునే విదేశీయులకు ఊబకాయం,
వెండిని కొంటే ఇప్పుడే కొనేయండి.. భవిష్యత్తులో కొనలేరని చెబుతున్న బులియన్ వ్యాపారులు..
ఇటీవలి కాలంలో వెండి (Silver) ధరలు ఔన్సుకు 50 డాలర్ల కంటే తక్కువ స్థాయిలో స్థిరపడుతున్నప్పటికీ.. దాని వ్యూహాత్మక ప్రాధాన్యత గణనీయంగా పెరుగుతోంది.US Geological Survey (USGS) తన 2025 కీలక ఖనిజాల జాబితాలో వెండిని (Silver) చేర్చడం వల్ల.. ఈ విలువైన లోహం ఇప్పుడు కేవలం ఆభరణాలకే కాకుండా పారిశ్రామిక మరియు వ్యూహాత్మక లోహంగా కూడా
ఈ చిన్న ట్రిక్ పాటిస్తే చాలు..రూ. 60 లక్షల హోమ్ లోన్పై రూ. 19 లక్షలు ఆదా చేసుకోవచ్చు
ఇంటిని కొనుగోలు చేయాలనే కల చాలా మందికి జీవితంలో పెద్ద లక్ష్యం. కానీ, ఆ కలను నెరవేర్చే గృహ రుణం (Home Loan) మన భవిష్యత్తులో భారీ ఆర్థిక భారం అవుతుంది. వడ్డీ చెల్లింపులు ఎక్కువగా ఉండటం వల్ల రుణగ్రహీతలు తమ సంపాదనలో గణనీయమైన భాగాన్ని EMIల రూపంలో కోల్పోతారు. అయితే ఒక చిన్న ఆర్థిక వ్యూహం
EPFO ద్వారా ఉద్యోగికి రూ.7 లక్షల వరకు బీమా సౌకర్యం..చాలా మందికి తెలియని EDLI పథకం ఇదే..
ప్రైవేట్ రంగ ఉద్యోగుల భద్రత కోసం కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న అత్యంత ముఖ్యమైన పథకాలలో ఒకటి ఎంప్లాయీస్ డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ (EDLI) పథకం. ఈ పథకాన్ని ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) నిర్వహిస్తోంది. ఉద్యోగి తన సేవా కాలంలో అకాల మరణం చెందితే.. అతని కుటుంబ సభ్యులు లేదా నామినీకి ఒకే సారి బీమా
ప్రపంచానికి మరో షాకిచ్చిన ట్రంప్.. ఆ విలువైన లోహాలన్నీ అమెరికా కీలక ఖనిజాల జాబితాలోకి.
అమెరికా ప్రభుత్వం తన జాతీయ భద్రత, ఆర్థిక స్వావలంబన లక్ష్యాలను దృష్టిలో ఉంచుకుని కీలకమైన చర్య తీసుకుంది. తాజా నిర్ణయం ప్రకారం రాగి (Copper), వెండి (Silver), యురేనియం (Uranium)ను అధికారికంగా అమెరికా కీలక ఖనిజాల జాబితాలో చేర్చింది. ఈ చేర్పు అమెరికా వనరుల విధానంలో ఒక ప్రధాన మార్పును సూచిస్తోంది. ముఖ్యంగా ప్రపంచ సరఫరా గొలుసులపై
బంగారం భారీగా తగ్గింది..కొనుగోలుకు మంచి సమయమేనా...ఆర్థిక నిపుణుల సలహా ఇదిగో..
బంగారం..ఎప్పటికీ సురక్షితమైన ఆస్తిగా భావించబడిన ఈ విలువైన లోహం. ఇటీవలి వారాల్లో గణనీయమైన దిద్దుబాటును ఎదుర్కొంటోంది. అక్టోబర్ 20, 2025న లండన్ స్పాట్ మార్కెట్లో ఔన్సుకు 4,381 డాలర్ల వద్ద గరిష్ట స్థాయిని తాకిన తర్వాత.. ధరలు ఇప్పుడు దాదాపు 10 శాతం తగ్గి 3,950 డాలర్ల స్థాయికి చేరుకున్నాయి. దేశీయంగా కూడా ఇదే ధోరణి గమనించబడింది.
చైనా దందాకు చెక్ పెడుతున్న భారత్...అరుదైన భూమి అయస్కాంతాలపై భారీ స్కెచ్
అమెరికా-చైనా వాణిజ్య సంబంధాల మధ్య నెలకొన్న అస్థిరత.. ప్రపంచ సరఫరా గొలుసులపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ముఖ్యంగా ఆధునిక సాంకేతిక పరికరాలు, ఎలక్ట్రిక్ వాహనాలు (EVs), రక్షణ వ్యవస్థలు, పునరుత్పత్తి శక్తి రంగాలు వంటి విభాగాల్లో కీలకంగా మారిన అరుదైన భూమి మూలకాలు (Rare Earth Elements) ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో వ్యూహాత్మక ప్రాధాన్యత పొందాయి. ఈ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పారిశ్రామికీకరణ కొత్త దశలోకి అడుగుపెడుతోంది. ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు అధ్యక్షతన శుక్రవారం జరిగిన 12వ రాష్ట్ర పెట్టుబడి ప్రోత్సాహక బోర్డు (SIPB) సమావేశంలో రూ.1,01,899 కోట్ల పెట్టుబడులకు ఆమోదం లభించింది. ఈ పెట్టుబడుల ద్వారా రాష్ట్రవ్యాప్తంగా 26 కొత్త పరిశ్రమలు ఏర్పాటు కానున్నాయి. సుమారు 85,870 ఉద్యోగాలు వస్తాయని ప్రభుత్వం ప్రకటించింది. ప్రభుత్వ

17 C