ఇంట్లో బంగారం ఉందా? దాన్ని అమ్మకుండానే డబ్బు సంపాదించే అద్భుతమైన ఐడియాలు ఇవే!
మీ ఇంట్లో బంగారం ఉందా? అయితే మీరు దాన్ని అమ్మకుండానే డబ్బు సంపాదించొచ్చని మీకు తెలుసా? సాధారణంగా భారతీయులకు బంగారం అంటే కేవలం ఒక లోహం కాదు, అది ఒక సెంటిమెంట్. ఇంట్లో పెళ్లిళ్లకైనా, పండగలకైనా ఆభరణాలు కొనడం మనకు అలవాటు. అయితే ఈ బంగారం కేవలం లాకర్కే పరిమితం కాకుండా.. మీకు అవసరమైనప్పుడు ఆర్థిక అండగా
కిడ్నీ అమ్ముకున్నా తీరని అప్పు.! విదేశాల్లో వెట్టిచాకిరి.. ఒక పేద రైతు అనుభవించిన నరకం ఇదీ!
మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లాకు చెందిన రోషన్ కులే అనే సన్నకారు రైతు కథ ఇది. అప్పుల ఊబిలో కూరుకుపోయిన ఒక మనిషి ఎంతటి దారుణమైన నిర్ణయాలైనా తీసుకుంటాడని ఈ ఘటన నిరూపిస్తోంది. ప్రైవేట్ వడ్డీ వ్యాపారుల వేధింపులు తట్టుకోలేక తన కిడ్నీని అమ్ముకోవడమే కాకుండా విదేశాల్లో బానిసగా మారి.. ఆఖరికి చావు అంచుల వరకూ వెళ్లి వచ్చాడు.
రైలు ప్రయాణికులకు అలర్ట్! లగేజీపై కొత్త రూల్స్.. లిమిట్ దాటితే జరిమానా తప్పదు!
భారతదేశంలో అత్యధికంగా ప్రజలు ఉపయోగించే రవాణా వ్యవస్థ రైల్వే. ప్రతిరోజూ లక్షలాది మంది సామాన్యులు, వ్యాపారులు రైలు ప్రయాణాలపై ఆధారపడతారు. అయితే ప్రయాణికుల సౌకర్యం, భద్రత దృష్ట్యా ఇండియన్ రైల్వేస్ లగేజీ నిబంధనలలో భారీ మార్పులు చేస్తోంది. లోక్సభలో అడిగిన ప్రశ్నకు సమాధానంగా రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్.. విమాన ప్రయాణాల తరహాలో రైళ్లలో కూడా లగేజీని
ధీరూభాయ్ అంబానీ మరణం తర్వాత రిలయన్స్ సామ్రాజ్యం రెండు భాగాలుగా విడిపోయిన సంగతి విదితమే. ఒకవైపు ముఖేష్ అంబానీకి ముడి చమురు శుద్ధి, పెట్రోకెమికల్స్ వంటి పారిశ్రామిక వ్యాపారాలు దక్కగా, మరోవైపు అనిల్ అంబానీకి టెలికాం, విద్యుత్, ఆర్థిక సేవలు వంటి వినియోగదారులపై ఆధారపడే కీలక రంగాలు లభించాయి. కాలక్రమంలో అనిల్ అంబానీ నేతృత్వంలోని సంస్థలు తీవ్రమైన
2026లో కాసుల పంట పండించే టాప్ స్టాక్స్ ఇవే..! ఇన్వెస్టర్లు అస్సలు మిస్ కావొద్దు!
షేర్ మార్కెట్ అంటేనే అంచనాలతో కూడుకున్నది. అయితే 2026 నాటికి భారత మార్కెట్ ఒక కొత్త శిఖరాన్ని చేరుకుంటుందని ప్రపంచస్థాయి బ్రోకరేజ్ సంస్థలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. తగ్గనున్న ద్రవ్యోల్బణం, ఆర్బీఐ వడ్డీ రేట్ల కోత, కంపెనీల ఆదాయ వృద్ధి వంటి సానుకూల అంశాల నేపథ్యంలో సుమారు 75 షేర్లు ఇన్వెస్టర్లకు బంపర్ రిటర్న్స్ ఇచ్చే అవకాశం
2026లో కస్టమర్లకు భారీ షాక్ ఇవ్వడానికి సిద్ధమైన టెలికాం కంపెనీలు.. మోగనున్న రీఛార్జ్ ధరల మోత..
Telecom in 2026: 2024 జూలైలో జియో, ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా వంటి ప్రధాన టెలికాం సంస్థలు ఒక్కసారిగా రీఛార్జ్ ప్లాన్ ధరలను పెంచినప్పుడు భారతీయ వినియోగదారులు తీవ్ర నిరాశకు గురయ్యారు. మొబైల్ కనెక్టివిటీ రోజువారీ అవసరంగా మారిన ఈ సమయంలో ధరల పెంపు సాధారణ ప్రజలపై తీవ్ర ప్రభావాన్ని చూపింది. 2025లో పెద్దగా ధరలు పెంచకపోయినా,
విశాఖ రియల్ ఎస్టేట్..ఈ నాలుగు ఏరియాలకే పుల్లు డిమాండ్.. భూమి కోసం ఎగబడుతున్న రియల్టర్లు
ఏపీ ఆర్థిక రాజధానిగా పేరు గాంచిన విశాఖపట్నం రియల్ ఎస్టేట్ రంగం కీలకమైన మలుపు వద్ద నిలిచింది. రాబోయే కాలంలో వేగవంతమైన వృద్ధి దశలోకి ప్రవేశించేందుకు సిద్ధంగా ఉందని క్రెడాయ్ విశాఖపట్నం చైర్మన్ వి. ధర్మేందర్ తెలిపారు. గూగుల్ డేటా సెంటర్, టీసీఎస్, కాగ్నిజెంట్ వంటి ప్రముఖ సంస్థల పెట్టుబడులు, ఏవియేషన్ సిటీ వంటి మెగా ప్రాజెక్టులపై
మీ పెద్దల పేరు మీద బ్యాంకులో డబ్బులు ఉన్నాయో లేదా తెలీదా? ఒక్క క్లిక్ తో చెక్ చేయండిలా..
చాలామందికి వివిధ బ్యాంకుల్లో సేవింగ్స్ అకౌంట్లు ఉంటాయి. కొన్ని సార్లు ఒక ఊరి నుంచి మరో ఊరికి మారినప్పుడు లేదా పాత అకౌంట్లను వాడటం మానేసినప్పుడు వాటిలో ఉన్న బ్యాలెన్స్ ను మర్చిపోతుంటారు. మరికొన్ని సందర్భాల్లో కుటుంబ సభ్యులు ఎవరైనా మరణిస్తే, వారి ఫిక్స్డ్ డిపాజిట్లు (FD) లేదా ఇన్సూరెన్స్ సొమ్ము గురించి వారసులకు తెలియకుండా పోతుంది.
తక్కువ ధరలకే కూరగాయలు ఫ్రీ హోమ్ డెలివరీ.. ఏపీ ప్రభుత్వం సరికొత్త వెబ్సైట్ ఇదే!
ప్రస్తుత టెక్నాలజీ యుగంలో అన్నీ ఆన్లైన్ అయిపోయాయి. బట్టలు, మందులు, నిత్యావసరాలు.. ఇలా ఏది కావాలన్నా ఒక్క క్లిక్ చేస్తే ఇంటికి వచ్చేస్తున్నాయి. అందుకే ఇప్పుడు అదే దారిలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక అడుగు ముందుకు వేసింది. రైతు బజార్లలో లభించే తాజా కూరగాయలను, పండ్లను నేరుగా వినియోగదారుల ఇంటికే చేర్చేందుకు 'డిజిటల్ రైతు బజార్' అనే
అమెరికా రెండోసారి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన డొనాల్డ్ ట్రంప్.. వలసలపై మరింత కఠిన వైఖరి అవలంబిస్తున్నారు. ముఖ్యంగా హెచ్-1బీ వీసా కార్యక్రమాన్ని కట్టడి చేయడం లేదా దశలవారీగా తగ్గించే దిశగా ట్రంప్ పరిపాలన అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తోంది. ఇందులో భాగంగానే మొదటిగా హెచ్-1బీ వీసాలపై అమెరికన్ కంపెనీలు ఏటా లక్ష డాలర్ల ఫీజు చెల్లించాలి అంటూ ఆదేశాలు
ప్రపంచంలో ఖరీదైన పదార్థం ఇదే! అంబానీ, అదానీల ఆస్తి మొత్తం కలిపినా ఒక్క గ్రాము కూడా రాదు!
సాధారణంగా మనకు తెలిసిన అత్యంత ఖరీదైన వస్తువులు అంటే బంగారం, వెండి లేదా వజ్రాలు. వీటిని కొనేందుకు మనం లక్షల్లో, కోట్లలో ఖర్చు చేస్తాం. కానీ, ఈ ప్రపంచంలో ఒక పదార్థం ఉంది, దాని ముందు వజ్రాలు కూడా చాలా చౌకగా కనిపిస్తాయి. అదే 'యాంటీమ్యాటర్' (Antimatter).దీని ధర ఎంత ఉంటుందో తెలిస్తే మీ కళ్లు బైర్లు
Free credit card: గూగుల్ పే అదిరిపోయే ఆఫర్! యూజర్లకు ఫ్రీ క్రెడిట్ కార్డ్! ఎలా పొందాలంటే..
స్మార్ట్ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరి మొబైల్లో గూగుల్ పే (Google Pay) వంటి పేమెంట్ యాప్స్ కచ్చితంగా ఉంటాయి. అయితే ఇప్పటివరకు కేవలం బ్యాంకు అకౌంట్ నుంచి డబ్బులు పంపడానికి లేదా బిల్లులు చెల్లించడానికి మాత్రమే దీనిని వాడేవాళ్లం. కానీ ఇప్పుడు గూగుల్ కంపెనీ యాక్సిస్ బ్యాంక్తో జతకట్టి తన మొట్టమొదటి కో-బ్రాండెడ్ క్రెడిట్ కార్డు (credit
మెస్సీకి రూ. 11 కోట్ల గిఫ్ట్ ఇచ్చిన అనంత్ అంబానీ! ఈ వాచ్ ప్రత్యేకత తెలిస్తే షాక్ అవుతారు!
ప్రపంచ ఫుట్బాల్ లెజెండ్ లియోనెల్ మెస్సీ గురించి పరిచయం అక్కర్లేదు. అలాగే భారతీయ బిజినెస్ టైకూన్ ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ గురించి కూడా మనందరికీ తెలిసిందే. ఇటీవల మెస్సీ భారత్కు వచ్చినప్పుడు.. అనంత్ అంబానీ తన వంటారా (Vantara) ప్రాజెక్టును సందర్శించిన మెస్సీకి ఒక అరుదైన బహుమతిని ఇచ్చారు. అది చూసి నెటిజన్లు
బంగారం ధరలు భారీగా పెరిగాయి.. కొనడం బంద్ చేయాలంటున్న నిపుణులు.. డిసెంబర్ 18, గురువారం ధరలు ఇవే..
ఈ సంవత్సరం బంగారం, వెండి ధరలు ఇప్పటివరకు ఎప్పుడూ లేని రికార్డు స్థాయికి చేరాయి. ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతున్న ఆర్థిక అస్థిరత, ద్రవ్యోల్బణ భయాలు పెరగడం, అలాగే సురక్షిత పెట్టుబడుల వైపు ఇన్వెస్టర్లు మొగ్గు చూపడం వల్ల విలువైన లోహాలపై డిమాండ్ భారీగా పెరిగింది. 2025లో బంగారం ధరలు మొత్తం సంవత్సరంలో సుమారు 63 శాతం వరకు ఎగబాకాయి.
బీమా రంగంలోకి 100 శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు.. రెండు కీలక బిల్లులకు పార్లమెంట్ ఆమోదం..
పార్లమెంట్ సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కీలక ఆర్థిక, ఇంధన, ఉపాధి సంస్కరణలకు గ్రీన్ సిగ్నల్ లభించింది. దేశ అభివృద్ధికి దిశానిర్దేశం చేసేలా భావిస్తున్న బీమా రంగం, అణుశక్తి రంగం, ఉపాధి హామీ పథకం, పాత చట్టాల రద్దుకు సంబంధించిన బిల్లులు వరుసగా ఆమోదం పొందాయి. దేశంలో బీమా రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను (FDI) 100
గూగుల్ జెమిని 3 ఫ్లాష్ పూర్తిగా ఉచితం.. వినియోగదారుల ప్రశ్నలకు వేగంగా జవాబులిచ్చే AI మోడ్
గూగుల్ తన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వ్యూహంలో భాగంగా మరో కీలకమైన అడుగు ముందుకు వేసింది. జెమిని 3 ప్రో మోడల్ లాంచ్ అయిన కొద్ది గంటల వ్యవధిలోనే.. డిసెంబర్ 17న గూగుల్ జెమిని 3 ఫ్లాష్ అనే కొత్త AI మోడల్ను అధికారికంగా విడుదల చేసింది. ఈ మోడల్ను గూగుల్ తన జెమిని యాప్లో డిఫాల్ట్ AI
2026లో ఉద్యోగాల జాతర.. 1.28 కోట్ల కొత్త ఉద్యోగాలు.. ఈ రంగాల్లోనే భారీగా నియామకాలు..
India Jobs Report 2026: భారత ఉద్యోగ మార్కెట్ 2025లో బలమైన ప్రదర్శనతో ముగియబోతోంది. అయితే 2026లోకి అడుగుపెడుతున్న సమయంలో నియామక వాతావరణం మరింత స్థిరమైన, వ్యూహాత్మక దిశలో సాగనుందని తాజా నివేదిక స్పష్టం చేస్తోంది. ఉద్యోగాలు, ప్రతిభ వేదిక అయిన ఫౌండిట్ విడుదల చేసిన నివేదిక ప్రకారం.. 2026లో భారత మార్కెట్ సుమారు 1.28 కోట్ల
బయటకు వస్తే డేంజర్! ఆ నగరంలో ఎమర్జెన్సీ ఆంక్షలు! ప్రైవేట్ కంపెనీలకు ప్రభుత్వం కీలక ఆదేశాలు!
దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం (Air Pollution) ఊహించని స్థాయికి చేరుకుంది. గాలి నాణ్యత సూచీ (AQI) అత్యంత ప్రమాదకర స్థాయికి పడిపోవడంతో ప్రజలు శ్వాస తీసుకోవడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు. ఈ నేపథ్యంలో కాలుష్యాన్ని అదుపు చేసేందుకు ఢిల్లీ ప్రభుత్వం అత్యవసర చర్యలు చేపట్టింది. అందులో భాగంగానే ప్రభుత్వ మరియు ప్రైవేట్ రంగాల్లో పనిచేసే
గ్రహాంతర వాసులు.. మనుషులపై ఏఐ దాడి..! బాబా వంగా భవిష్యవాణి తెలిస్తే ఇక నిద్ర పోరు!
ప్రతి ఏడాది ముగిసే సమయానికి సోషల్ మీడియాలో, టిక్టాక్లో ఒక పేరు మారుమోగిపోతుంటుంది.. అదే బాబా వంగా (Baba Vanga). బల్గేరియాకు చెందిన ఈ అంధురాలైన ప్రవక్త మరణించి దశాబ్దాలు గడుస్తున్నా.. ఆమె చేసినట్లుగా చెబుతున్న అంచనాలు ఇప్పటికీ ప్రపంచాన్ని వణికిస్తూనే ఉన్నాయి. అయితే తాజాగా ఆమె చేసినట్టు ప్రచారం అవుతున్న 2026 భవిష్యవాణి ఇప్పుడు ట్రెండ్
ప్రయాణీకులకు గుడ్ న్యూస్! కేంద్రం నుంచి 'భారత్ ట్యాక్సీ' యాప్! ఇకపై ఆ ఇబ్బంది లేదు!
మీరు సిటీలో ఎక్కువగా ట్రావెల్ చేస్తుంటారా? అయితే మీకో గుడ్ న్యూస్. మీరు ఆఫీసుకో లేదా ఎయిర్పోర్టుకో వెళ్లాలని ఓలా, ఉబెర్ యాప్లు ఓపెన్ చేసినప్పుడు భారీగా ఛార్జీలు చూసి షాక్ అయ్యి ఉంటారు. అయితే ఇకపై ఆ టెన్షన్ అక్కర్లేదు. కేంద్ర ప్రభుత్వం ప్రయాణికులకు, క్యాబ్ డ్రైవర్లకు ఒకేసారి భారీ ఊరటనిచ్చేలా భారత్ ట్యాక్సీ యాప్
బంగారం ధర 2026లో కుప్పకూలుతుందా.. వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ నుంచి షాకింగ్ న్యూస్ ఇదిగో..
వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ (World Gold Council) చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ డేవిడ్ టైట్ తాజా వ్యాఖ్యలు బంగారం భవిష్యత్తుపై పెట్టుబడిదారుల్లో కొత్త ఆశలను రేకెత్తిస్తున్నాయి. 2025లో బంగారం ధరలు చూపిన అద్భుతమైన ర్యాలీ 2026 వరకు కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. దీనికి కారణం కేవలం ఒక అంశం మాత్రమే కాదని, స్థూల ఆర్థిక పరిస్థితులు,
ఓ చిన్న రైతు కొడుకు సంపాదన ఇప్పుడు రూ.9 వేల కోట్ల పైమాటే.. గ్రోవ్ సీఓఈ లలిత్ కేష్రే సక్సెస్ స్టోరీ..
Groww CEO Lalit Keshre Success Story: ఓ సాధారణ రైతు కుటుంబంలో జన్మించిన కుర్రాడు ఇప్పుడు బిలియనీర్. ఓ చిన్న గ్రామంలో జన్మించిన ఆ బాలుడు ఇప్పుడు ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తున్నాడు. పరిమిత వనరుల మధ్య చదువును కొనసాగించిన పిల్లాడు ఇప్పుడు దిగ్గజ కంపెనీకి సీఈఓగా మారాడు. సాధించాలనే తపన ఉండాలే కాని ఎటువంటి కష్టాలు
టెక్ సిటీ కాదు.. ట్యాంకర్ల సిటీ! బెంగళూరు నీటి కష్టాలు.. రేపు మన పరిస్థితి కూడా ఇంతేనా?
ఒకప్పుడు వెయ్యి చెరువుల నగరంగా, గార్డెన్ సిటీగా పిలవబడే బెంగళూరు ఇప్పుడు నీటి సంక్షోభం (Bengaluru's water crisis)తో విలవిలలాడుతోంది. సాఫ్ట్వేర్ ఇంజనీర్లు మొదలుకొని సామాన్యుల వరకు అందరూ ఇప్పుడు తెల్లవారుజామున నీటి ట్యాంకర్ల కోసం క్యూ కడుతున్నారు. ఐటీ హబ్గా ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఈ నగరం.. ఇప్పుడు కేవలం ట్యాంకర్లపైనే ఆధారపడి జీవించాల్సి రావడం
భారత్లో పెరుగుతున్న దెయ్యం షాపింగ్ మాల్స్.. పెట్టుబడిదారులకు ఇది తీవ్రమైన హెచ్చరిక
Commercial Real Estate Investment Guide: భారతదేశ వాణిజ్య రిటైల్ రియల్ ఎస్టేట్ రంగం ప్రస్తుతం కీలక మలుపు దశలోకి చేరుకుంది. నైట్ ఫ్రాంక్ విడుదల చేసిన తాజా నివేదిక ప్రకారం.. దేశంలోని టాప్ 32 నగరాల్లో ఉన్న షాపింగ్ సెంటర్లు, మాల్స్లో ఎక్కువ భాగం ఇప్పుడు దెయ్యం షాపింగ్ సెంటర్లుగా మారాయి. మొత్తం 134.1 మిలియన్
EPFO: మీ PF డబ్బులు సరిగ్గా జమ అవుతున్నాయా? ఒక్క క్లిక్తో తెలుసుకోండి ఇలా..!
ప్రతి నెలా జీతం పడగానే మొబైల్కు వచ్చే మెసేజ్ చూసి మురిసిపోతుంటాం. కానీ, శాలరీ స్లిప్లో పీఎఫ్ (PF) కింద కట్ అయిన డబ్బులు నిజంగానే మీ EPFO అకౌంట్లో జమ అవుతున్నాయా? ఎప్పుడైనా చెక్ చేశారా? మనలో చాలామంది రిటైర్మెంట్ తర్వాత వచ్చే భరోసా కోసమే ఈ పొదుపు చేస్తున్నాం. కానీ, కొన్నిసార్లు కంపెనీల నిర్లక్ష్యం
బెంగళూరు నగరంలో రోజురోజుకీ పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీ ప్రజలకు పెద్ద తలనొప్పిగా మారుతోంది. ముఖ్యంగా ఐటీ కారిడార్కు కీలకమైన మారతహళ్లి ప్రాంతం నగరంలోని అత్యంత రద్దీగా ఉండే మార్గాల్లో ఒకటిగా మారిపోయింది. ఈ నేపథ్యంలో మారతహళ్లి వంతెన చుట్టుపక్కల ట్రాఫిక్ ఒత్తిడిని తగ్గించేందుకు బెంగళూరు ట్రాఫిక్ పోలీసులు తాత్కాలిక రహదారి మార్పులను అమల్లోకి తీసుకొచ్చారు. ప్రయాణికులకు ఉపశమనం
ఉద్యోగులకు బంపర్ ఆఫర్! రోజుకు 12 గంటలు కష్టపడితే వారమంతా ఎంజాయ్ చేయొచ్చు! కొత్త రూల్స్ ఇవే!
ఉద్యోగం చేసే ప్రతి ఒక్కరికీ శని, ఆదివారాలు ఎప్పుడు వస్తాయా అని ఎదురుచూడటం అలవాటే. కానీ, కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు అంతకంటే పెద్ద గుడ్ న్యూస్ చెప్పబోతోంది. అదే నాలుగు పని దినాల (4 working days) సదుపాయం. అవును, మీరు విన్నది నిజమే! త్వరలో అమలులోకి రానున్న 'కొత్త లేబర్ కోడ్' (New Labour Code)
బెంగళూరులో సింగిల్గా బతకాలంటే నెలకు రూ. లక్ష కావాలి.. సోషల్ మీడియాలో యువతి పోస్టుపై హాట్ డిబేట్
బెంగళూరులో ఒంటరిగా జీవించడం ఎంత ఖర్చుతో కూడుకున్నదో వివరిస్తూ.. ఓ యువతి చేసిన సోషల్ మీడియా పోస్ట్ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఇటీవలే బెంగళూరుకు మారిన శ్రద్ధా సైని అనే యువతి.. తాను నెలకు చేసే ఖర్చుల పూర్తి వివరాలను ఇన్స్టాగ్రామ్ వీడియో రూపంలో పంచుకుంది. ఈ వీడియో ద్వారా Bengaluru మెట్రో నగరంలో సింగిల్ లైఫ్
Rare Earth Minerals: చైనాకు చెక్! ఖనిజాల ఆట మొదలుపెట్టిన భారత్! త్వరలో సూపర్ పవర్ కానుందా?
ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ఏ దేశం చూసినా ఎలక్ట్రిక్ వాహనాలు (EVs), క్లీన్ ఎనర్జీ, హై-టెక్ గ్యాడ్జెట్ల గురించే మాట్లాడుతోంది. అయితే వీటన్నింటి తయారీలో అత్యంత కీలకమైనవి రేర్ ఎర్త్ మినరల్స్ (Rare Earth Minerals) అంటే.. అరుదైన ఖనిజాలు అని అర్థం. ఇప్పటివరకు ఈ ఖనిజాల విషయంలో చైనాదే పైచేయి. ప్రపంచ మార్కెట్ను శాసిస్తున్న చైనా గుత్తాధిపత్యానికి
దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) తన డిజిటల్ బ్యాంకింగ్ ప్లాట్ఫామ్ అయిన YONO (You Only Need One)ని సరికొత్త హంగులతో, మెరుగైన ఫీచర్లతో SBI YONO 2.0 గా అప్గ్రేడ్ చేసింది. ఇది కేవలం మొబైల్ యాప్ మాత్రమే కాదు, నెట్ బ్యాంకింగ్ను కూడా ఏకీకృతం చేసిన
బెంగళూరు నగర రవాణా వ్యవస్థను మరో స్థాయికి తీసుకెళ్లే దిశగా బెంగళూరు మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ (BMRCL) మరో కీలక నిర్ణయం తీసుకుంది. పశ్చిమ బెంగళూరుకు మెరుగైన కనెక్టివిటీ అందించాలనే లక్ష్యంతో.. హోసహల్లి నుంచి కడబగేరె క్రాస్ వరకు 12.5 కిలోమీటర్ల పొడవైన ఆరెంజ్ లైన్ మెట్రో కారిడార్ను అభివృద్ధి చేయనున్నట్లు ప్రకటించింది. ఈ ప్రాజెక్ట్
కార్లపై కియా కంపెనీ ఆఫర్ల వెల్లువ..రూ.3.65 లక్షల బెనిఫిట్స్..ఈ నెల మాత్రమే..
డిసెంబర్ 2025లో దేశవ్యాప్తంగా కార్ల కొనుగోలుదారులను ఆకర్షించేందుకు కియా ఇండియా భారీ అమ్మకాల ప్రచారాన్ని ప్రారంభించింది. ఈ పాన్-ఇండియా ఇయర్-ఎండ్ సేల్స్ క్యాంపెయిన్లో భాగంగా, ఎంపిక చేసిన వాహనాలపై రూ. 3.65 లక్షల వరకు సంవత్సరాంతపు ప్రయోజనాలు అందిస్తున్నట్లు కియా కంపెనీ ప్రకటించింది. ఈ ప్రత్యేక ఆఫర్లు డిసెంబర్ నెల మొత్తం చెల్లుబాటులో ఉండగా, కియా పోర్ట్ఫోలియోలోని
ట్రంప్ లక్ష డాలర్ల H-1B వీసా ఫీజు.. టాటా, ఇన్ఫోసిస్కు కంపెనీలకు భారీ షాక్..ఎంతలా అంటే..
అమెరికా బయట నుంచి నియమించబడే కొత్త H-1B కార్మికులపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన లక్ష డాలర్ల ఫీజు.. అమెరికా ఐటీ అవుట్సోర్సింగ్, సిబ్బంది నియామక పరిశ్రమపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. నైపుణ్యం కలిగిన విదేశీ కార్మికుల ఉపాధిపై ఇప్పటివరకు విధించిన అతిపెద్ద ఆర్థిక అడ్డంకిగా ఈ నిర్ణయాన్ని విశ్లేషకులు భావిస్తున్నారు. ముఖ్యంగా భారతీయ ఐటీ కంపెనీలకు
వెండి ఆభరణాలపై బ్యాంక్ లోన్లు.. గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన RBI.. ఎప్పటి నుంచి అంటే..
భారతీయుల కుటుంబాల్లో బంగారానికి ఉన్న ప్రాధాన్యత తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇటీవల బంగారు రుణ నిబంధనలను మరింత సరళీకరించిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI), ఇప్పుడు వెండిని కూడా రుణాలకు పూచీకత్తుగా ఉపయోగించుకునే అవకాశం కల్పిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. 2026 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానున్న ఈ కొత్త నిబంధనలు, సాధారణ ప్రజలకు,
బిగ్బాస్ తెలుగు 9 రియాలిటీ షో గ్రాండ్ ఫినాలేకి సర్వం సిద్దమైంది. ఈ సీజన్ విజేత ఎవరో కొద్ది రోజుల్లో తెలిసిపోవడం ఖాయం. గత 15 వారాలుగా సాగుతున్న ఈ గేమ్ షోలో దాదాపు 20 మందికి పైగా పాల్గొన్నారు. చివరికి టైటిల్ రేసులో టాప్ 5 కంటెస్టెంట్లు నిలిచారు. అయితే ఈ ఐదుగురిలో విజేత ఎవరు?
సరిహద్దులు పెరిగితేనే అభివృద్ధి సాధ్యమా? GHMC విలీనంతో లాభమా? నష్టమా? కీలక విశ్లేషణ!
గత నెలలో తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న ఒక ముఖ్యమైన నిర్ణయం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. 27 పట్టణ స్థానిక సంస్థలను గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC)లో విలీనం చేయడంతో.. నగరం పరిధి ఏకంగా 650 చదరపు కిలోమీటర్ల నుంచి 2,000 చదరపు కిలోమీటర్లకు విస్తరించింది. ఈ ఒక్క నిర్ణయంతో, ఢిల్లీ, చెన్నై, ముంబై వంటి నగరాల కంటే
ఇప్పుడు యూత్ అంతా ఎందులో ఇన్వెస్ట్ చేస్తున్నారో తెలిస్తే ఆశ్చర్యపోతారు? స్టాక్స్ మాత్రం కాదు!
మన దేశంలో యువతరం డబ్బును ఎక్కడ పెట్టుబడి పెడుతున్నారు? అంటే చాలా మంది స్టాక్ మార్కెట్, లేదా కొత్త గ్యాడ్జెట్లపై ఖర్చు చేస్తున్నారని అనుకుంటారు. కానీ ఆశ్చర్యపరిచే విషయం ఏంటంటే.. యువత ఇన్వెస్ట్ చేస్తుంది వాటిలో కాదు. మరెందులోనో తెలుసా? ఇప్పటి యూత్ అంతా స్టాక్ మార్కెట్ కి బదులు క్రిప్టో మార్కెట్లో (Crypto
Akhanda 2 Day 5 Collections: భారీగా అఖండ 2 బాక్సాఫీస్ పతనం.. బాలయ్య మూవీ లాభాల్లోకి రావాలంటే?
నటసింహ నందమూరి బాలకృష్ణ, సెన్సేషనల్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్లో భారీ అంచనాలతో వచ్చిన చిత్రం అఖండ 2: తాండవం. బ్లాక్బస్టర్ సాధించిన అఖండ మూవీకి సీక్వెల్గా వచ్చిన ఈ సినిమాకు రామ్ ఆచంట, గోపిచంద్ ఆచంట నిర్మాతలుగా వ్యవహరించారు. 14 రీల్స్ ప్లస్ బ్యానర్పై రూపొందిన ఈ సినిమాను బాలకృష్ణ కూతురు తేజస్విని నందమూరి సమర్పించారు.
ఏడాది తిరిగే లోపు రిచ్ అయిపోవచ్చు! వచ్చే ఏడాది నుంచి ఈ పనులు మొదలుపెట్టేయండి!
మరో కొత్త సంవత్సరం రాబోతోంది. కొత్త ఆశలు, కొత్త లక్ష్యాలతో పాటు, మీ ఫైనాన్షియల్ గోల్స్ కూడా తప్పనిసరి. మనం ఒక ప్రయాణం మొదలుపెట్టినప్పుడు గమ్యానికి ఇంకా ఎంత దూరం ఉందో తెలుసుకోవడానికి మైలురాళ్లను చూస్తాం కదా? మన ఆర్థిక ప్రయాణం కూడా అంతే! రిటైర్మెంట్ వయస్సు అంటూ ఒక పరిమితి ఉంటుంది. కాబట్టి ఆ లోపు
ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ అభిమానుల దృష్టి మొత్తం ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)-2026 వేలంపైనే ఉంది. తాజాగా ఈ వేలంలో ఆసీస్ ఆల్ రౌండర్ కామెరాన్ గ్రీన్ రికార్డు ధరకు అమ్ముడుపోయాడు. ఊహించినట్టుగానే కామెరూన్ గ్రీన్పై కాసుల వర్షం కురిసింది. అతడిని దక్కించుకోవడానికి ప్రధాన జట్లు పోటీపడగా, చివరకు రూ. 25.20 కోట్ల భారీ ధరకు కోల్కతా
Aadhar New Rules: ఆధార్ కొత్త రూల్స్ తెలుసా? ఫేస్ అథెంటికేషన్ ఎలా పనిచేస్తుంది?
కేంద్ర ప్రభుత్వం ఇటీవల నోటిఫై చేసిన ఆధార్ కొత్త రూల్స్ (Aadhar New Rules) దేశంలో డిజిటల్ ఐడెంటిఫికేషన్ విధానాన్ని సమూలంగా మార్చబోతున్నాయి. ముఖ్యంగా ఫేస్ అథెంటికేషన్కు (Face Authentication) అధికారికంగా అనుమతి ఇవ్వడం, అలాగే వినియోగదారుల ప్రైవసీ నిబంధనలను కఠినతరం చేయడం ఈ మార్పుల్లో ప్రధానమైనవి. ఇది కేవలం ప్రభుత్వ సేవలకు మాత్రమే కాకుండా, ప్రైవేట్
OG డైరెక్టర్కు పవన్ కల్యాణ్ అరుదైన బహుమతి.. సుజిత్ స్పెషల్ గిఫ్ట్ ఖరీదు ఎన్ని కోట్లో తెలుసా?
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన లేటేస్ట్ చిత్రం OG. They Calling him OG ఉప శీర్షిక. ప్రమఖ నిర్మాత డీవీవీ దానయ్య తన సొంత బ్యానర్ డీవీవీ ఎంటర్టైన్మెంట్పై భారీగా నిర్మించారు. ఈ సినిమాకు సాహో ఫేమ్ సుజిత్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్గా నటించింది. బాలీవుడ్ నటుడు
అమెరికాకు వెళ్లే భారతీయులకు భారీ షాక్.. సోషల్ మీడియా ఖాతాలు స్క్రీనింగ్ చేస్తున్న ట్రంప్ సర్కారు
అమెరికా వెళ్లాలనుకునే H-1B వీసా దరఖాస్తుదారులకు ట్రంప్ సర్కారు భారీ షాకిచ్చింది. అమెరికా విదేశాంగ శాఖ గతంలో జారీ చేసిన ఉత్తర్వుల మేరకు.. డిసెంబర్ 15 నుంచి అన్ని H-1B వీసా దరఖాస్తుదారులు, వారిపై ఆధారపడిన H-4 వీసా దరఖాస్తుదారుల సోషల్ మీడియా ఖాతాలను తప్పనిసరిగా స్క్రీనింగ్ చేయడం ప్రారంభించింది. డొనాల్డ్ ట్రంప్ నేతృత్వంలోని అధికారులు వలస
ఉద్యోగాల తీరు మారుతోంది! ఐటీ, ఏఐ కాదు.. ఇకపై ఈ జాబ్స్కే ఫుల్ డిమాండ్!
ఒకప్పుడు భారత్ను కేవలం తక్కువ ఖర్చుతో సేవలు అందించే కేంద్రంగా మాత్రమే చూసేవారు. కానీ, ఇప్పుడు ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. మల్టీనేషనల్ కంపెనీలకు (MNCs) చెందిన గ్లోబల్ కెపబిలిటీ సెంటర్స్ (GCC) భారతదేశాన్ని తమ వ్యూహాత్మక కేంద్ర బిందువుగా మార్చుకున్నాయి. ఈ GCCలు కేవలం సర్వీస్ సెంటర్ లు కావు.. ఇవి ఇప్పుడు డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్,
వచ్చే ఏడాది నుంచి ఏటీఎం, యూపీఐ నుంచి PF విత్ డ్రా.. 75 శాతం వరకు ఎప్పుడైనా ఉపసంహరించుకోవచ్చు
ఉద్యోగుల భవిష్య నిధి (PF) ఖాతాదారులకు కేంద్ర ప్రభుత్వం పెద్ద ఉపశమనాన్ని ప్రకటించింది. కొత్త నిబంధనల ప్రకారం.. ఇప్పుడు PF ఖాతాలో ఉన్న మొత్తంలో 75 శాతం వరకు ఎప్పుడైనా, ఎటువంటి కారణం చెప్పకుండానే ఉపసంహరించుకునే అవకాశం కల్పించారు. ఇది లక్షలాది మంది ఉద్యోగులకు ఆర్థికంగా ఎంతో ఉపయోగకరంగా మారనుంది. ఇప్పటివరకు PF అంటే కేవలం పదవీ
అమెరికాలో రూ.కోటి జాబ్ వదులుకుని 32 లక్షలకు బెంగళూరు రావొచ్చా? NRI ప్రశ్నకు సోషల్ మీడియా షాక్..!
అమెరికాలో $150,000 (దాదాపు కోటి రూపాయల పైన) జీతం సంపాదిస్తున్న ఒక భారతీయ ఉద్యోగి.. భారతదేశానికి తిరిగి వచ్చి బెంగళూరు (Bengaluru) లో రూ.32 లక్షల యాన్యువల్ ప్యాకేజీతో పనిచేయడం సరైన నిర్ణయమేనా? అని రెడిట్ (Reddit) వేదికగా అడిగిన ప్రశ్న ప్రస్తుతం ఆన్లైన్ లో పెద్ద చర్చకు దారితీసింది. అమెరికాలో పని చేస్తూ
రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా యువ దర్శకుడు మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ది రాజా సాబ్. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్, ఐవీవై ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై రూపొందుతున్న ఈ సినిమాకు పాపులర్ ప్రొడ్యూసర్ టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిబొట్ల, ఇషాన్ సక్సేనా నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రంలో
రోజంత కష్టపడి 28 డెలివరీలు చేస్తే వచ్చింది రూ. 762.. బ్లింకిట్ ఏజెంట్ దీన గాథపై హాట్ డిబేట్ ఇదిగో..
ఇటీవల ఆన్లైన్ డెలివరీ యాప్లు మన దైనందిన జీవితంలో విడదీయరాని భాగంగా మారాయి. కిరాణా సరుకులు కావాలన్నా, కూరగాయలు లేదా ఇతర నిత్యావసరాలు కావాలన్నా..కేవలం కొన్ని నిమిషాల్లోనే మన ఇంటి ముందే డెలివరీ అవుతున్నాయి. ఈ సౌకర్యం వల్ల వినియోగదారుల జీవితం ఎంతగానో సులభతరమైంది. అయితే దీని వెనుక పనిచేస్తున్న డెలివరీ ఏజెంట్ల కష్టం, వారు పొందుతున్న
ఖర్చులో తగ్గేదెలా..! వచ్చే ఏడాది ఈ వస్తువులే కొంటాం! సర్వేలో షాకింగ్ విషయాలు!
ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక అనిశ్చితి, ద్రవ్యోల్బణం (Inflation) భయాలు వినియోగదారులను ఖర్చులు తగ్గించుకునేలా చేస్తుంటే భారతీయులు మాత్రం ఖర్చులో తగ్గేదెలా అంటున్నారు. యూకే, జర్మనీ, ఫ్రాన్స్ వంటి దేశాల్లో కొనుగోలు శక్తి తగ్గుతుంటే.. మన దేశంలో మాత్రం పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉంది. వచ్చే ఏడాదిలో చాలామంది భారతీయులు భారీ కొనుగోళ్లు చేయడానికి సిద్ధంగా ఉన్నారట.
పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. బంగారం ధరలు భారీగా తగ్గుముఖం పట్టాయి. ఈ మధ్య కాలంలో నింగిని తాకిన పసిడి ధరలు ఈ రోజు భారీగా తగ్గి కొనుగోలుదారులకు ఊరటనిచ్చాయి. ప్రపంచవ్యాప్తంగా భౌగోళిక-రాజకీయ ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టే సూచనలు కనిపించడంతో పెట్టుబడిదారులు తమ పెట్టుబడులను డాలర్ల వైపు మళ్లించారు. దీంతో పసిడి ధరలు ఈ రోజు నేల
Vijayawada Real Estate: విజయవాడలో ఐటీ హబ్గా ఎదిగే ప్రాంతం ఇదే.!
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి గురించి చర్చ జరుగుతున్న ప్రతిసారీ.. ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో అత్యంత కీలకంగా నిలిచే నగరం ఏదైనా ఉందంటే అది విజయవాడ. సాంస్కృతిక కేంద్రంగా, వాణిజ్య హబ్గా చరిత్ర కలిగిన ఈ నగరం.. ప్రస్తుతం రాష్ట్ర అభివృద్ధిలో ఒక కీలకమైన దశలో ఉంది. ఈ నేపథ్యంలో విజయవాడ రియల్ ఎస్టేట్ రంగం అపూర్వమైన వృద్ధిని
వామ్మో..రూ. 30 కోట్లకు అమ్ముడుపోయిన కామెరాన్ గ్రీన్..ఎవరు కొనుగోలు చేశారో తెలిస్తే షాకే..
క్రికెట్ అభిమానుల దృష్టి మొత్తం ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)-2026 వేలంపైనే ఉంది. అబుదాబి వేదికగా మంగళవారం (డిసెంబరు 16) జరగనున్న ఈ ప్రతిష్ఠాత్మక వేలంపాటకు ఇప్పటికే షెడ్యూల్ ఖరారైంది. అయితే వేలానికి ముందు, అభిమానుల్లో ఉత్సాహాన్ని పెంచేలా బ్రాడ్కాస్టర్ స్టార్ స్పోర్ట్స్ టీమిండియా మాజీ స్టార్లతో కలిసి ఒక మాక్ వేలం ను నిర్వహించింది. ఈ
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)-2026 సీజన్కు సంబంధించిన మినీ వేలంకు రంగం పూర్తిగా సిద్ధమైంది. అబుదాబి వేదికగా నేడు జరిగే ఈ వేలంలో.. లీగ్లోని 10 ఫ్రాంచైజీలు తమ జట్లలో మిగిలిన ఖాళీలను పూరించుకునేందుకు పోటీ పడనున్నాయి. ఈ వేలంలో మొత్తం 77 ఖాళీలు ఉండగా.. 359 మంది క్రికెటర్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. వీరిలో గరిష్టంగా
అమెరికా బియ్యం డంపింగ్ ఆరోపణలపై మండిపడిన భారత్..కళ్లు తెరిచి వాస్తవాలు చూడమని హెచ్చరిక
బియ్యం ఎగుమతులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన డంపింగ్ ఆరోపణలను భారత్ తీవ్రంగా ఖండించింది. అమెరికాకు ఎగుమతి అయ్యే బియ్యంలో ఎక్కువ భాగం ప్రీమియం-గ్రేడ్ బాస్మతి బియ్యం కాగా.. ఇవి సాధారణ రకాల బియ్యం కంటే ఎక్కువ ధరలకు విక్రయిస్తున్నారు. అటువంటి పరిస్థితిలో డంపింగ్ అనే ఆరోపణలకు ఎటువంటి ఆధారం లేదని న్యూఢిల్లీ స్పష్టం చేసింది.డంపింగ్
బంగారం ఈ రేటు కన్నా కిందకు వస్తేనే కొనండి.. కీలక సూచన చేస్తున్న సీనియర్ అనలిస్ట్ మానవ్ మోడీ
ఇటీవలి కాలంలో బంగారం, వెండి ధరలు గ్లోబల్ మార్కెట్లలో గణనీయమైన కదలికలను చూపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ లోని కమోడిటీ రీసెర్చ్ సీనియర్ అనలిస్ట్ మానవ్ మోడీ.. బంగారం ధరలపై తన తాజా అంచనాలు, కీలక స్థాయిలు, పెట్టుబడిదారులు గమనించాల్సిన అంశాలను వివరించారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. బంగారం ధరలకు
జియో యూజర్లకు పండగే పండగ.. హ్యాపీ న్యూ ఇయర్ 2026 ప్లాన్లు వచ్చేశాయ్..
దేశీయ టెలికాం మార్కెట్లో దూసుకుపోతున్న దిగ్గజం రిలయన్స్ జియో తమ కస్టమర్ల కోసం కొత్తగా హ్యాపీ న్యూ ఇయర్ 2026 పేరిట ప్రీపెయిడ్ టారిఫ్ ప్లాన్లను విడుదల చేసింది. కొత్త ఏడాదిని పురస్కరించుకుని తీసుకొచ్చిన ఈ ప్లాన్లు వినియోగదారులకు అధిక డేటా, అపరిమిత కాల్స్తో పాటు ఆధునిక ఏఐ సదుపాయాలను కూడా అందిస్తున్నాయి. ముఖ్యంగా నెలవారీ ప్లాన్,
భారతదేశ ఆర్థిక రాజధాని ముంబైతో పాటు మహారాష్ట్ర మొత్తం రూపురేఖలు మార్చే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక అడుగు ముందుకు వేసింది. ఇందులో భాగంగా భారీ మౌలిక సదుపాయాల ప్రణాళికను ముందుకు తీసుకొచ్చింది. డిసెంబర్ 14, ఆదివారం నాడు మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఈ సమగ్ర విజన్ను ప్రకటించారు. ఆధునిక రవాణా వ్యవస్థలు, వేగవంతమైన కనెక్టివిటీ,
ఎగుమతుల రంగంలో దుమ్మురేపిన తెలంగాణ.. ఈ రంగాలదే ఎక్కువ ఆధిపత్యం..
తెలంగాణ రాష్ట్రం ఎగుమతుల రంగంలో దుమ్మురేపింది. గణనీయమైన వృద్ధిని సాధిస్తూ దేశంలో కీలకమైన స్థానాన్ని సంపాదించుకుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) తాజాగా విడుదల చేసిన Handbook of Statistics on Indian States - 2024-25 నివేదిక ప్రకారం.. తెలంగాణ ఎగుమతుల విలువ ఒక్క ఏడాదిలోనే 5 వేల మిలియన్ డాలర్లకుపైగా పెరిగింది. ఇది
మంచి స్మార్ట్ టీవీని కొనాలంటే వెంటనే కొనేయండి.. జనవరి నుంచి భారీగా పెరగనున్న ధరలు, కారణమిదే..
కొత్త టెలివిజన్ కొనాలని ప్లాన్ చేస్తున్న వినియోగదారులకు ఇది పెద్ద హెచ్చరిక. ప్రపంచవ్యాప్తంగా మెమరీ చిప్ల కొరత తీవ్రమవుతుండటం, మరోవైపు రూపాయి విలువ గణనీయంగా తగ్గడం వల్ల వచ్చే ఏడాది జనవరి నుంచి LED, స్మార్ట్ టీవీల ధరలు పెరిగే అవకాశం ఉందని ఎలక్ట్రానిక్స్ పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం కొనుగోలు నిర్ణయం తీసుకుంటే కొంత ఖర్చు
బంగారం ధరలు ఈ రేటు వద్ద కొంటే నష్టాల పాలవుతారు.. బ్యాంక్ ఫర్ ఇంటర్నేషనల్ సెటిల్మెంట్స్ కీలక సూచన
డిసెంబర్ 2025లో బంగారం ధరలు సంవత్సరాంత ర్యాలీలో దూసుకుపోయాయి. అమెరికా వడ్డీ రేట్లు, డాలర్ బలహీనత, ప్రపంచ ఆర్థిక రిస్క్పై అంచనాలను వ్యాపారులు తిరిగి అంచనావేయడంతో స్పాట్ గోల్డ్ ధరలు ఔన్సుకు 4,200 డాలర్ల నుంచి 4,300 డాలర్ల జోన్ పైన స్థిరంగా కొనసాగుతున్నాయి. ఫెడరల్ రిజర్వ్ తాజా విధాన నిర్ణయం.. వెండి రికార్డు స్థాయి పెరుగుదల,
భారీగా పెరిగిన బంగారం ధరలు.. కొనుగోలు చేయడం ఆపేయండి వెంటనే.. డిసెంబర్ 15, సోమవారం ధరలు ఇవే..
గత కొంత కాలం నుంచి బంగారం ధరల పెరుగుదలతో సామాన్యులు పసిడి కొనేందుకు హడలిపోతున్నారు. ప్రపంచవ్యాప్తంగా భౌగోళిక-రాజకీయ ఉద్రిక్తతలు ఎక్కువ కావడంతో ఇన్వెస్టర్లు సురక్షితమైన ఆస్తుల వైపు తమ పెట్టుబడులను తరలిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో నష్టాలను నివారించుకోవడానికి బంగారం వారికి సేఫ్ హెవెన్ గా కనిపిస్తోంది. ఇక డాలర్తో పోలిస్తే రూపాయి బలహీనపడటం కూడా బంగారం ధరల
అనకాపల్లిలో బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్..3 వేల ఎకరాల్లో వ్యూహాత్మక అణు పరిశోధనలకు కొత్త కేంద్రం
ఆంధ్రప్రదేశ్లోని అనకాపల్లి జిల్లా త్వరలోనే దేశంలోని కీలక శాస్త్రీయ కేంద్రాల్లో ఒకటిగా మారనుంది. భారతదేశపు ప్రముఖ అణు పరిశోధనా సంస్థ అయిన బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ (BARC) ఇక్కడ సుమారు 3 వేల ఎకరాల విస్తీర్ణంలో పరిశోధన, అభివృద్ధి (R&D) క్యాంపస్ ఏర్పాటు చేయడానికి ప్రణాళికలు రూపొందిస్తోంది. ఈ ప్రాజెక్ట్ కేంద్ర ప్రభుత్వ వ్యూహాత్మక కార్యక్రమంగా
ఇప్పుడు యూత్ ఏం కొంటున్నారో తెలుసా? గ్యాడ్జెట్లు, బట్టలు కాదు.. అసలు విషయం తెలిస్తే షాకవుతారు!
నేటి యువత (Gen Z) డబ్బును ఎలా ఖర్చు చేస్తోంది? అనగానే మనకు వెంటనే గుర్తుకు వచ్చేవి ఖరీదైన ఫోన్లు లేదా బ్రాండెడ్ దుస్తులు. కానీ, ఇటీవల 'సూపర్ మనీ' (super money) విడుదల చేసిన నివేదిక మన అభిప్రాయాలను పూర్తిగా మార్చేస్తోంది. లక్షలాది యూపీఐ (UPI) లావాదేవీలను విశ్లేషించి రూపొందించిన ఈ నివేదిక.. భారతీయ యువత
Copper: బంగారం, వెండి కాదు.. ఇప్పుడు ఇన్వెస్టర్ల హాట్ ఫేవరెట్ 'రాగి'! ఎందుకో తెలుసా?
సాధారణంగా మనం పెట్టుబడి అనగానే బంగారం లేదా వెండి గురించి ఆలోచిస్తాం. కానీ ఇప్పుడు ప్రపంచ వస్తువుల మార్కెట్(Commodity Market)లో ఒక 'ఎర్రటి లోహం' సంచలనం సృష్టిస్తోంది. అదే రాగి (Copper). ఇటీవలి కాలంలో రాగి ధరలు ఆకాశాన్ని తాకుతుండటంతో పెట్టుబడిదారులు, పారిశ్రామికవేత్తలు షాక్కు గురవుతున్నారు. ఒకప్పుడు కేవలం పారిశ్రామిక అవసరాలకే పరిమితమైన రాగి.. ఇప్పుడు ఇన్వెస్టర్లకు
PM Kisan: పీఎం కిసాన్ 22వ విడత నిధులు రాబోతున్నాయి! డబ్బులు పడాలంటే ముందు ఈ పనులు చేయాలి!
దేశంలోని అన్నదాతలకు ఆర్థిక చేయూతనిచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పథకం 'పీఎం కిసాన్ సమ్మాన్ నిధి' (PM Kisan Yojana). ఇప్పటికే 21 విడతల ద్వారా పెట్టుబడి సాయం అందుకున్న కోట్లాది మంది రైతులు.. ఇప్పుడు 22వ విడత (22nd Installment) నిధుల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం ఈ నిధుల
Silver: ప్రపంచానికి షాక్ ఇచ్చిన చైనా! వెండి కొందామన్నా దొరకని రోజులు రానున్నాయా?
ప్రపంచ మార్కెట్లో వెండికి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఇప్పటికే బంగారం ధరలతో పోటీ పడుతున్న వెండికి.. ఇప్పుడు చైనా తీసుకున్న ఒక నిర్ణయం మరింత సెగ పుట్టించబోతోంది. అంతర్జాతీయ మార్కెట్లో వెండి సరఫరా తగ్గి, ధరలు చుక్కలను తాకే ప్రమాదం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. అసలు వెండి మార్కెట్లో ఏం జరుగుతోంది? చైనా నిర్ణయం
SBI కస్టమర్లకు గుడ్ న్యూస్..! తగ్గిన లోన్ EMIలు! రేపటి నుంచే కొత్త రేట్లు అమలు!
మీరు సొంత ఇల్లు కొనాలని ప్లాన్ చేస్తున్నారా? లేదా కొత్త కారు కొనే ఆలోచనలో ఉన్నారా? అయితే మీకు ఇది అదిరిపోయే శుభవార్త. దేశీయ దిగ్గజ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) తన రుణ గ్రహీతలకు భారీ ఊరటనిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 15 నుండి అమల్లోకి వచ్చేలా హోమ్ లోన్, ఆటో
హైదరాబాద్ రియల్ ఎస్టేట్ కొత్త రికార్డు! ఆసియాలోనే టాప్ షాపింగ్ స్ట్రీట్స్గా మన ఏరియాలు! అవేంటంటే..
భాగ్యనగరం మరో అంతర్జాతీయ ఘనతను తన ఖాతాలో వేసుకుంది. కేవలం బిర్యానీకో, ఐటీ రంగానికో పరిమితం కాకుండా.. ఇప్పుడు రిటైల్ మార్కెట్లోనూ గ్లోబల్ మ్యాప్పై మెరిసింది. ప్రతిష్టాత్మక 'కుష్మన్ &వేక్ఫీల్డ్' (Cushman & Wakefield) సంస్థ విడుదల చేసిన 'మెయిన్ స్ట్రీట్స్ అక్రాస్ ది వరల్డ్ 2025' నివేదిక ప్రకారం.. హైదరాబాద్లోని బంజారాహిల్స్, హిమాయత్నగర్ ప్రాంతాలు..
బెంగళూరు రెండో విమానాశ్రయం! రేసులో మూడు ప్రాంతాలు.. టెండర్లు పిలిచిన కర్ణాటక ప్రభుత్వం!
సిలికాన్ సిటీ బెంగళూరు అద్భుతమైన వృద్ధిని సాధిస్తోంది. ట్రాఫిక్ పెరగడమే కాదు.. విమాన ప్రయాణికుల సంఖ్య కూడా ఆకాశాన్ని తాకుతోంది. ప్రస్తుతం ఉన్న కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం (KIA) పై ఒత్తిడి తగ్గించేందుకు కర్ణాటక ప్రభుత్వం బెంగళూరు రెండో విమానాశ్రయం (Bengaluru 2nd Airport) నిర్మాణానికి అడుగులు వేగవంతం చేసింది. ఈ ప్రాజెక్టు కోసం
EPFO: పీఎఫ్ ఖాతాదారులకు గుడ్ న్యూస్! త్వరలోనే ఏటీయం నుంచి విత్ డ్రా! ముహుర్తం ఫిక్స్ అయినట్టేనా?
ప్రభుత్వ, ప్రైవేట్ రంగ ఉద్యోగులకు కొత్త సంవత్సరం వేళ ఒక అదిరిపోయే వార్త వినిపించబోతోంది. తమ కష్టార్జితమైన పీఎఫ్ (PF) సొమ్మును విత్డ్రా చేసుకోవడానికి ఇకపై రోజుల తరబడి వేచి చూడాల్సిన అవసరం లేదు. కేవలం ఒక ఏటీఎం కార్డు లేదా యూపీఐ (UPI) ద్వారా క్షణాల్లో డబ్బు పొందే సరికొత్త వ్యవస్థను EPFO 3.0 పేరుతో
Gold: కాస్త తగ్గిన వెండి.. తగ్గేదెలా అంటున్న బంగారం! కొనేందుకు ఇదే సరైన సమయమా?
సాధారణంగా మధ్యతరగతి కుటుంబాల్లో ఏ శుభకార్యం జరిగినా మొదట గుర్తుకు వచ్చేది బంగారం. కానీ, ప్రస్తుతం పసిడి ధరలు చూస్తుంటే సామాన్యులకు అది అందని ద్రాక్షలా మారుతోంది. గత కొన్ని రోజులుగా అంతర్జాతీయ పరిణామాల వల్ల బంగారం (Gold), వెండి(silver) ధరలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. అయితే మళ్లీ ఇప్పుడు తగ్గుముఖం పడుతున్నట్టు కనిపిస్తుంది. మరి నేడు
డీజిల్ కార్లు షట్డౌన్ కాబోతున్నాయా.. భారీగా తగ్గిన కార్ల ఉత్పత్తి..కారణం ఏంటంటే..
ప్రస్తుతం భారత ఆటోమొబైల్ మార్కెట్లో డీజిల్, పెట్రోల్, ఎలక్ట్రిక్ (EV), సీఎన్జీ కార్లు అందుబాటులో ఉన్నప్పటికీ.. డీజిల్ కార్ల ఉనికి క్రమంగా తగ్గుతూ వస్తోంది. ఒకప్పుడు అధిక మైలేజ్, బలమైన ఇంజిన్ల కారణంగా మార్కెట్ను శాసించిన డీజిల్ కార్లు ఇప్పుడు కంపెనీల ప్రాధాన్యత జాబితాలో వెనుకబడుతున్నాయి. ఇందుకు కారణాలు ఏమిటి? భవిష్యత్తులో డీజిల్ కార్లు పూర్తిగా కనుమరుగవుతాయా?
దేవాలయాల్లో మోగే ప్రతి గంట.. ఏపీలోని ఈ చిన్న గ్రామం నుంచే వస్తుందని మీకు తెలుసా..?
దేశవ్యాప్తంగా కాదు కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేవాలయాలలో మనం చూసే గంటలు ఎక్కడ తయారవుతాయో.. వాటి వెనుక ఉన్న కథ ఏమిటో ఎప్పుడైనా మీరు ఆలోచించారా? ఆలయాలలో ప్రతిధ్వనించే ఆ పవిత్ర ధ్వని వెనుక శతాబ్దాల నాటి శ్రమ, నైపుణ్యం, సంప్రదాయం దాగి ఉంది. ఆ కథను మనం ప్రత్యక్షంగా తెలుసుకోవాలంటే తూర్పు గోదావరి జిల్లాలోని పెరవలి
విశాఖపట్నం రావడం తన సొంతింటికి వచ్చిన భావన కలిగిస్తోందని కాగ్నిజెంట్ టెక్నాలజీ సొల్యూషన్స్ సీఈఓ రవి కుమార్ సింగిసెట్టి అన్నారు. తన కుటుంబ మూలాలు విశాఖపట్నానికి చెందినవేనని తెలిపారు. తమ పూర్వీకులు విశాఖ ప్రాంతంలోనే నివసించారని.. వ్యక్తిగతంగా తన బాల్యం, యువకుల దశలో శ్రీకాకుళం-విశాఖపట్నం మధ్య తరచూ ప్రయాణాలు చేసిన అనుభవాలు ఉన్నాయని రవికుమార్ గుర్తుచేశారు.ఈ ప్రాంతాలతో
భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీల (NBFCs)పై గురువారం నాడు కీలక చర్యలు చేపట్టింది. నియంత్రణ నిబంధనల ఉల్లంఘనల కారణంగా నాలుగు NBFCల రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. మరో నాలుగు సంస్థలు స్వచ్ఛందంగా తమ లైసెన్సులను సరెండర్ చేసి ఈ రంగం నుంచి నిష్క్రమిస్తున్నట్లు ఆర్బిఐ ప్రకటించింది. ఈ నిర్ణయాలు దేశ
లక్ష డాలర్ల ఫీజుపై ట్రంప్కు భారీ షాక్..వెంటనే రద్దు చేయాలని కోర్టు మెట్లెక్కిన 20 రాష్ట్రాలు
అమెరికాకు వెళ్లే ఉద్యోగులు కొత్త H-1B వీసాల కింద ఒక్కొక్క దరఖాస్తుకు భారీగా లక్ష డాలర్లు (సుమారు రూ.83 లక్షలు) రుసుము చెల్లించాలన్న ట్రంప్ పరిపాలన నిర్ణయం అమెరికాలో రాజకీయ-చట్టపరమైన వివాదానికి దారితీసింది. ఈ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ కాలిఫోర్నియా నేతృత్వంలో 20 రాష్ట్రాల సంకీర్ణం.. ట్రంప్ ప్రభుత్వంపై ఫెడరల్ కోర్టులో దావా దాఖలు చేసింది. ఈ
మూడవ ప్రపంచ యుద్ధంపై ట్రంప్ కీలక ప్రకటన.. రష్యా అధినేత పుతిన్కు స్ట్రాంగ్ వార్నింగ్..
రష్యా-ఉక్రెయిన్ మధ్య గత కొన్ని సంవత్సరాల నుంచి కొనసాగుతున్న యుద్ధం ఆగకపోతే అది మూడో ప్రపంచ యుద్ధంగా మారే ప్రమాదం ఉందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర హెచ్చరికలు చేశారు. వైట్ హౌస్లో మీడియా ప్రతినిధులతో మాట్లాడిన ఆయన.. ఈ యుద్ధం ఇప్పటికే అపారమైన మానవ నష్టాన్ని కలిగించిందని, తక్షణమే దీనికి ముగింపు పలకాల్సిన అవసరం
బంగారం ధరలు ఈ రోజు ఎలా ఉన్నాయో తెలుసా.. డిసెంబర్ 13, శనివారం ధరలు ఓ సారి తెలుసుకోండి..
ఇటీవల కాలంలో పెరుగుతున్న బంగారం ధరలతో సామాన్యులు పసిడి కొనేందుకు హడలిపోతున్నారు. ప్రపంచవ్యాప్తంగా భౌగోళిక-రాజకీయ ఉద్రిక్తతలు పెరుగడంతో పెట్టుబడిదారులు సురక్షితమైన ఆస్తుల వైపు తమ పెట్టుబడులను మళ్లిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో బంగారం వారికి సేఫ్ హెవెన్ గా కనిపిస్తోంది. ఇక డాలర్తో పోలిస్తే రూపాయి బలహీనపడటం కూడా బంగారం ధరల పెరుగదలకు మరో ప్రధాన కారణంగా కనిపిస్తోంది.
గ్రీన్ ఎనర్జీ వెనుక చేదు నిజం... 11 మిలియన్ టన్నుల రిన్యూవబుల్ చెత్తతో నిండిపోనున్న భారత్
భారతదేశం పునరుత్పాదక ఇంధన రంగంలో వేగంగా ముందుకెళ్తోంది. సౌర, గాలి వంటి పరిశుభ్రమైన శక్తి వనరుల ద్వారా విద్యుత్ ఉత్పత్తిని పెంచుతూ, వాతావరణ మార్పులకు వ్యతిరేకంగా ప్రపంచ స్థాయిలో కీలక పాత్ర పోషించేందుకు ప్రయత్నిస్తోంది. అయితే ఈ గ్రీన్ శక్తి విస్తరణ వెనుక ఇప్పటివరకు పెద్దగా చర్చకు రాని మరో సమస్య నెమ్మదిగా రూపుదిద్దుకుంటోంది. అదే పునరుత్పాదక
భారత్పై 50 శాతం టారిఫ్స్ వెంటనే ఎత్తేయండి..ట్రంప్ మీద మండిపడుతున్న విపక్ష సభ్యులు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారతదేశంపై విధించిన 50 శాతం టారిఫ్లు ఇప్పుడు రాజకీయంగా, చట్టపరంగా తీవ్ర వివాదానికి ఆజ్యం పోస్తున్నాయి. ఈ టారిఫ్లను అక్రమమని పేర్కొంటూ అమెరికా కాంగ్రెస్లోని డెమొక్రాటిక్ చట్టసభ సభ్యులు బలమైన విమర్శలకు దిగారు. భారతదేశం-అమెరికా మధ్య వాణిజ్య, పెట్టుబడి సంబంధాలు బలంగా ఉన్న సమయంలో ఈ సుంకాలు రెండు దేశాల మధ్య
స్వల్పంగా పెరిగిన బంగారం! వెండి మాత్రం రికార్డు స్థాయిలో..! ఇంకా పెరుగుతాయా? అంచనా ఇదే!
డిసెంబర్ 12, 2025 న భారతదేశంలో బంగారం ధరలు మరోసారి పెరిగాయి. అంతకుముందు రోజు ముగింపుతో పోలిస్తే.. పసిడి ధర 0.54% పైకి కదిలింది. నేడు 24 క్యారెట్ల బంగారం ధర పది గ్రాములకు రూ.1,33,200 వద్ద ఉంది. అంటే నిన్నటి కంటే రూ.720 పెరిగింది. అదేవిధంగా 22 క్యారెట్ల బంగారం ధర పది గ్రాములకు రూ.1,22,100
SHANTI Bill: అణు విద్యుత్ రంగంలోకి ప్రైవేట్ కంపెనీలు! ఈ బిల్లుతో దేశంలో భారీ మార్పులు రానున్నాయా?
భారతదేశ అణు విద్యుత్ రంగం (Nuclear Power Sector) ఒక ముఖ్యమైన మార్పుకి సిద్ధమైంది. దేశంలో ఇంధన అవసరాలకు తగ్గట్టుగా కొత్త మార్గాలను ఓపెన్ చేస్తూ కేంద్ర మంత్రివర్గం తాజాగా 'అటామిక్ ఎనర్జీ బిల్లు, 2025' కు ఆమోదం తెలిపింది. ఈ చారిత్రక బిల్లుకు 'శాంతి' (SHANTI - Sustainable Harnessing of Advancement of Nuclear
తప్పు చేస్తే ఊరుకునేదే లేదు! నాలుగు NBFC లను రద్దు చేసిన RBI.. కారణం ఏంటో తెలుసా?
దేశంలో సాధారణ ప్రజల ఆర్థిక భద్రతను కాపాడటం అలాగే ఆ దేశ ఆర్థిక వ్యవస్థను పర్యవేక్షించడం వంటిది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ప్రధాన బాధ్యతగా ఉంటుంది. అందుకే నిబంధనలు పాటించని సంస్థల పట్ల RBI కఠినంగా వ్యవహరిస్తుంటుంది. అందులో భాగంగానే రీసెంట్ గా నాలుగు నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీల (NBFC) పై కఠిన చర్యలు
షాకింగ్ రిపోర్ట్! 2026లో భారీగా పెరగనున్న వైద్య ఖర్చులు! ఇలా చేస్తే ఖర్చు తగ్గించొచ్చు!
కొత్త సంవత్సరం (2026) వస్తుందంటే కొత్త లక్ష్యాలతో పాటు కొత్త ఖర్చులు కూడా వస్తాయి. అయితే ఉద్యోగాలు చేసేవారు మాత్రం ఈసారి తమ ఆరోగ్య ఖర్చుల విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి. ప్రపంచంలోని ప్రముఖ సర్వీసెస్ సంస్థ 'అయాన్' (Aon) విడుదల చేసిన నివేదిక ప్రకారం.. భారతదేశంలో ఉద్యోగుల మెడికల్ ప్లాన్ ఖర్చులు సుమారు 11.5% పెరిగే
కూతురి కలల ప్రాజెక్ట్ కోసం రెడీ అవుతున్న అంబానీ! త్వరలోనే మెగా IPOకి ప్లాన్!
భారతీయ వ్యాపార ప్రపంచంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ ఎప్పుడూ ఒక అడుగు ముందే ఉంటుంది. ముఖ్యంగా రిలయన్స్ రిటైల్ (Reliance Retail) విభాగం ప్రస్తుతం ముఖేష్ అంబానీ కుమార్తె.. ఈషా అంబానీ నాయకత్వంలో దూసుకుపోతోంది. అయితే ఇప్పుడు ఈ అతిపెద్ద రిటైల్ కంపెనీ ఐపీవో (Reliance Retail IPO) ద్వారా పబ్లిక్ లిస్టింగ్కు సిద్ధమవుతోంది. రిలయన్స్
Messi India Tour : రూ.10 లక్షల సెల్ఫీ టికెట్! సీఎంతో ఫుట్బాల్.. మెస్సీ ఇండియా టూర్ హైలైట్స్ ఇవే..
ఫుట్బాల్ ప్రపంచంలో తిరుగులేని రారాజు.. అర్జెంటీనా కెప్టెన్ లియోనెల్ మెస్సీ భారతదేశానికి వస్తున్నారు! భారతీయ అభిమానులకు ఇది ఒక శుభవార్త. ఈ మెస్సీ ఇండియా టూర్ (Messi India Tour) లో భాగంగా.. ఫుట్బాల్ దిగ్గజం మెస్సీని ప్రత్యక్షంగా కలవడానికి, మాట్లాడటానికి, చివరికి ఆయనతో ఒక ఫోటో దిగడానికి కూడా అవకాశం లభించింది. అయితే ఈ అరుదైన
మూడు కోట్ల IRCTC అకౌంట్లు బ్లాక్! మీది యాక్టివ్గా ఉందో లేదో ఇలా చెక్ చేసుకోండి!
ఎప్పుడూ లేని విధంగా ఇండియన్ రైల్వేస్ ఒక భారీ చర్య చేపట్టింది. ఏకంగా మూడు కోట్ల IRCTC అకౌంట్లను బ్లాక్ చేసింది. నకిలీ (ఫ్రాడ్) యూజర్ ఐడీలను అరికట్టడంలో భాగంగా.. 2025 జనవరి నుంచి కేవలం 12 నెలల్లోనే ఏకంగా 3.02 కోట్లకు పైగా అనుమానాస్పద యూజర్ ఐడీలను డీయాక్టివేట్ చేసింది. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి
mexico tariffs india: మెక్సికో టారిఫ్స్ వల్ల ఇండియాకు నష్టం తప్పదా? ఈ రంగానికి భారీ దెబ్బ?
అంతర్జాతీయ వాణిజ్యంపై మెక్సికో కొత్త నిర్ణయం తీసుకుంది. ప్రపంచ దేశాల మధ్య టారిఫ్ వార్ రోజురోజుకీ తీవ్రమవుతోంది. ఇప్పటికే అమెరికా పలు దేశాల నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై అధిక సుంకాలు విధించింది. ఇప్పుడు దాని దారిలోనే మెక్సికో కూడా నడుస్తోంది. తమ దేశీయ పరిశ్రమలు, ఉత్పత్తిదారులను కాపాడుకోవాలనే ఉద్దేశంతో 2026 సంవత్సరం నుండి భారతదేశం, చైనా,
సత్య నాదెళ్ల ఫ్రీ టైంలో చేసే పని ఇదా? షాక్ అవుతున్న టెకీలు!
సాధారణంగా ఎవరైనా ఫ్రీ టైమ్ దొరికితే రిలాక్స్ అవుతారు లేదా హాబీస్కి కేటాయిస్తారు. కానీ, మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల మాత్రం తన ఫ్రీ టైమ్లో కోడింగ్ చేస్తున్నారట! ఆయనకు టెక్నాలజీ అంటే ఎంత ఇష్టమో, క్రికెట్ అన్నా అంతే అభిమానం. ఈ రెండు ఇష్టాలను కలిపి ఆయన ఒక అదిరిపోయే పని చేశారు. అదేంటంటే.. {image-pi7-tool-untitleddesign-2025-12-12t104311-408-1765516641.jpg
Hyderabad Real Estate: ఫ్యూచర్ టెక్ హబ్గా.. సౌత్ హైదరాబాద్..! ఈ ఏరియాల్లో భూములకు ఫుల్ డిమాండ్!
చాలా ఏళ్ల నుంచి హైదరాబాద్ అంటే అందరికీ గుర్తొచ్చేవి గచ్చిబౌలి, హైటెక్ సిటీ లాంటి పశ్చిమ ప్రాంతాలే. టెక్ కంపెనీలన్నీ అక్కడే ఏర్పాటయ్యాయి. కానీ, ఇప్పుడు ఆ ఏరియాలు ఫుల్ రద్దీగా మారడంతో పాటు అక్కడ రియల్ ఎస్టేట్ ధరలు కూడా చాలా ఎక్కువైపోయాయి. ఇక్కడ స్థలం దొరకడం కూడా కష్టమే. అందుకే సిటీ డెవలప్మెంట్ ఇప్పుడు

18 C