మహిళల భద్రత కోసం LIC బీమా సఖి యోజన... రూ.7,000 పొందడానికి ఈ రోజు Apply చేయండి!
భవిష్యత్తులో ఆర్థిక భద్రత కోసం బీమా పథకాలు చాలా ముఖ్యం. భారత్లో అనేక బీమా పథకాలు అందుబాటులో ఉన్నా, LIC బీమా సఖి యోజన ప్రత్యేకత ఏమిటంటే ఇది మహిళల కోసం ప్రత్యేకంగా రూపొందించబడింది. ఈ పథకం ద్వారా మహిళలకు రక్షణతో పాటు ఆర్థిక మద్దతు కూడా లభిస్తుంది. ఈ పథకం ద్వారా మహిళలు భవిష్యత్తులో రూ.
ట్రాఫిక్ జామ్లతో అలసిపోయారా? ట్రాఫిక్ సిగ్నల్ ఎప్పుడు గ్రీన్ అవుతుందో ముందే చెబుతున్న Mappls యాప్!
బెంగళూరులో ట్రాఫిక్ సమస్య కొత్తది కాదు... దశాబ్దాలుగా అక్కడి ప్రజలు ట్రాఫిక్తోనే రోజువారీ పోరాటం చేస్తున్నారు. ఆఫీస్కి చేరుకోవాలంటే కేవలం 25 కిలోమీటర్ల ప్రయాణం కోసం కూడా చాలా మంది 1 గంట 45 నిమిషాల ముందే ఇంటి నుంచి బయలుదేరుతారు. రోడ్లపై ఎప్పుడు సిగ్నల్ వస్తుందో, ట్రాఫిక్ లైన్ ఎంత పొడవుగా ఉంటుందో ఎవరికి తెలియదు.
AP అభివృద్ధి రహస్యం ఇదే? ఓడలు, ఎయిర్పోర్టులే అంటున్న చంద్రబాబు నాయుడు
ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల్లో ఒకటిగా మారింది. ఈ వృద్ధికి ప్రధాన కారణాలు ఏమిటంటే... ఓడ రేవులు, వ్యవసాయం, ఎయిర్పోర్టులు, పెద్ద పరిశ్రమలు మరియు కొత్త పెట్టుబడులు. ఇవి రాష్ట్రంలో కొత్త ఉద్యోగాలు, పెట్టుబడులు, ఇంధన, పరిశ్రమల అభివృద్ధికి దోహదం చేస్తున్నాయి. ముఖ్యంగా నెల్లూరు, విశాఖపట్నం వంటి ప్రాంతాలు ఈ ఆర్థిక వృద్ధికి కేంద్రంగా
ఇప్పటివరకు “అవసరం” అనుకున్నవి ఇప్పుడు కేవలం కలలు... మధ్యతరగతి కోసం లగ్జరీ అవసరాలు
ఇప్పటివరకు సాధారణ అని అనుకున్న వాటిని ఇప్పుడు మధ్యతరగతి కుటుంబాల కోసం లగ్జరీగా మారిపోతున్నాయి! ఇల్లు కొనడం, పిల్లల మంచి చదువుకు ఖర్చు, ఆరోగ్యకరమైన ఆహారం, సెలవులు అందరికి సాధారణం అనిపించిన వీటన్నీ ఇప్పుడు పెద్దగా ఖర్చుతో మరియు అవి కలలుగా మారాయి. మిడ్-క్లాస్ ఇండియాలో రోజువారీ జీవితం ఎలా సవాళ్లతో నిండిందో, ఏ వస్తువులు ఇప్పుడు
దీపావళి గిఫ్ట్స్ సీజన్లో షాకింగ్ మార్పు... ఈసారి వినియోగదారులు కొత్తగా ఎం ఏంచుకుంటున్నారో తెలుసా?
భారతదేశంలో పండుగల సమయంలో గిఫ్ట్లు ఇవ్వడం ఇప్పుడు కేవలం ఆనందం కోసం మాత్రమే కాదు షాపింగ్, వినియోగాన్ని పెంచే ఒక ముఖ్యమైన కారణంగా మారింది. ఇప్పుడు ప్రజలు సస్టైనబుల్, ఉపయోగకరమైన గిఫ్ట్లను ఎక్కువగా ఇష్టపడుతున్నారు. ఉదాహరణకు వెల్నెస్ కిట్లు, ల్యాబ్లో తయారైన డైమండ్ జ్యువెలరీ వంటి గిఫ్ట్లు ఈ సీజన్లో ఎక్కువగా ఆకట్టుకుంటున్నాయి. ఇలా గిఫ్టింగ్ ట్రెండ్
గత కొన్ని సంవత్సరాలుగా వైట్ఫీల్డ్, సర్జాపూర్ రోడ్, కెంపెగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ చుట్టుపక్కల ప్రాంతాలు బెంగళూరులో రియల్ ఎస్టేట్ హాట్స్పాట్స్గా మారాయి. IT హబ్ల సమీపంలో ఉండటం మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి వల్ల ఇక్కడ కొనుగోలుదారులు, ఇన్వెస్టర్లు ఎక్కువగా ఆకర్షించబడతారు. కానీ తాజాగా, టెక్ కారిడార్ల చుట్టూ మార్కెట్లో వేగం కొంత తగ్గినట్లుగా కనిపిస్తోంది. స్థానిక బ్రోకర్లు
చిన్నారుల భవిష్యత్తు కోసం AI పాఠశాలల్లో తప్పనిసరి చేస్తున్నా CBSE కొత్త ఫ్రేమ్వర్క్
ఇప్పుడు ప్రపంచం అంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) చుట్టూనే తిరుగుతుంది. ఇది కేవలం ఒక కొత్త టెక్నాలజీ కాదు... మన పని చేసే విధానం, నేర్చుకునే విధానం, జీవించే విధానం అన్నీ మార్చేస్తున్న శక్తివంతమైన సాధనం. రోబోలు, చాట్బాట్లు, ఆటోమేటిక్ సిస్టమ్స్ ఇవన్నీ ఇప్పటికే మన రోజువారీ జీవితంలోకి వచ్చేశాయి. ఇలాంటి సమయంలో, ఈ టెక్నాలజీని మనం
దీపావళికి బంగారం కొనడం బెటరా.. ETFs, FoFsలో పెట్టుబడి పెట్టడం బెటరా..ఆర్థిక నిపుణులు సలహాలు ఇవిగో..
దీపావళి పండుగ సమీపిస్తున్న క్రమంలో బంగారం ధరలు పెరుగుతున్నాయి. దీనితో పాటు పండుగ సీజన్లో కొనుగోలు ఉత్సాహం కూడా పెరిగి, పెట్టుబడిదారులు ఇప్పుడు భౌతిక Gold కన్నా కాగితపు బంగారం.. అంటే ఎక్స్ఛేంజ్-ట్రేడెడ్ ఫండ్స్ (ETFs), ఫండ్ ఆఫ్ ఫండ్స్ (FoFs) వైపు తమ దృష్టిని నిలుపుతున్నారు. ఇవి భౌతికంగా లోహాన్ని కొనుగోలు చేయకుండా, పారదర్శకంగా, సురక్షితంగా
అమెరికా గ్రీన్ కార్డ్ నిబంధనల్లో కీలక మార్పులు.. ఇకపై అర్హతా ప్రమాణాలు కఠినతరం
అమెరికా ఉద్యోగ ఆధారిత గ్రీన్ కార్డ్ నిబంధనల్లో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. ఫోర్బ్స్ నివేదిక ప్రకారం యుఎస్ హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం (DHS) ఉద్యోగ ఆధారిత గ్రీన్ కార్డులకు సంబంధించిన అర్హత ప్రమాణాలను మరింత కఠినతరం చేసే కొత్త నియమాలను ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ నియమాలు అసాధారణ సామర్థ్యం ఉన్న వ్యక్తులు,అత్యుత్తమ ప్రొఫెసర్లు ప్రఖ్యాత
దీపావళి పండుగను టార్గెట్ చేసిన మారుతి.. భారీగా ఎంట్రీ లెవల్ కార్ల అమ్మకాలు జరపాలని ప్లాన్
మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్ (MSIL) ఈ పండుగ సీజన్లో తన ఎంట్రీ-లెవల్ కార్ల మార్కెట్ను తిరిగి చైతన్యవంతం చేయడానికి పెద్ద ప్లాన్ వేస్తోంది. ధరల తగ్గింపులు, ఆకర్షణీయమైన ఫైనాన్స్ ఆఫర్లు, రెండు చక్రాల వాహనదారులను నాలుగు చక్రాల యజమానులుగా మార్చే వ్యూహంతో, కంపెనీ ఈ ఆర్థిక సంవత్సరంలో తన ప్రముఖ చిన్న మోడళ్లైన ఆల్టో, ఎస్-ప్రెస్సో
అమెరికాకు ఎగుమతి చేస్తే మీకు సరఫరా ఆపేస్తాం.. అరుదైన ఖనిజాలపై భారత్కు వార్నింగ్ ఇచ్చిన చైనా
ప్రపంచంలో భారీ Rare Earth Magnets ఉత్పత్తిలో చైనా సుమారు 90 శాతం నియంత్రణ కలిగి ఉంది. ఈ ఖనిజాలు ఎలక్ట్రిక్ వాహనాలు, రక్షణ, ఏరోస్పేస్, హై‑టెక్ పరిశ్రమలకు కీలక ఇన్పుట్లుగా ఉన్నాయి. ఇవిలేకుంటే ఆటోమొబైల్, వాహనమోటార్, రక్షణ రంగాల కార్యకలాపాలు తీవ్రంగా ప్రభావితమవుతాయి. తాజాగా ఈ మూలకాలపై చైనా భారతదేశానికి ఈ ఖనిజాలను ఎగుమతి చేయడానికి
సైలెంట్ లేఆప్స్ ప్రకటిస్తున్న కంపెనీలు.. 50 వేల మంది ఉద్యోగులు రోడ్డు మీదకు..
భారతదేశ టెక్ పరిశ్రమ 2025లో నిశ్శబ్ద తొలగింపులు (Silent Layoffs) అనే కొత్త వేరియంట్ వల్ల కీలకమైన ఒత్తిడిని ఎదుర్కొంటుంది. పరిశ్రమ నిపుణుల అంచనాలు ప్రకారం.. ఈ సంవత్సరం చివరి నాటికి 50 వేలు లేదా అంతకంటే ఎక్కువ మంది ఉద్యోగులు నేరుగా లేదా పరోక్షంగా ప్రభావితులయ్యే అవకాశముంది. నిశ్శబ్ద తొలగింపులు అనగా.. కంపెనీలు అధికారికంగా పెద్ద
చైనా మమ్మల్ని మోసం చేసింది..మళ్లీ 100 శాతం సుంకాలతో విరుచుకుపడిన ట్రంప్..
అమెరికా-చైనా వాణిజ్య ఉద్రిక్తతలు మళ్లీ తీవ్రమవుతున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శుక్రవారం చైనా దిగుమతులపై 100 శాతం కొత్త సుంకాలు ప్రకటించారు. ఈ చర్యతో పాటు, ఆయన చైనా అధ్యక్షుడు జి జిన్పింగ్తో జరగాల్సిన రాబోయే శిఖరాగ్ర సమావేశాన్ని రద్దు చేయవచ్చని సంకేతాలు ఇచ్చారు. ట్రంప్ ఈ నిర్ణయాన్ని బీజింగ్ యొక్క దూకుడు వాణిజ్య చర్యలకు
హైదరాబాద్ రియల్ ఎస్టేట్..ఈ ఏరియాలోనే ఇళ్లు ఎక్కువగా కొంటున్నారు.. కారణం ఏంటంటే..
సెప్టెంబర్లో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ బలమైన పనితీరు కనపరిచింది. రిజిస్ట్రేషన్లు 35 శాతం పెరిగి అమ్మకాలు 6,612 యూనిట్లు దాటాయి. నైట్ ఫ్రాంక్ ఇండియా యాక్సెస్ చేసిన ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ రిజిస్ట్రేషన్ (IGR) డేటా ప్రకారం.. హైదరాబాద్ నివాస రియల్ ఎస్టేట్ మార్కెట్ 2025 సెప్టెంబర్ నెలలో అసాధారణమైన వృద్ధిని నమోదు చేసింది. ఈ నెలలో
బంగారం ధర భారీగా తగ్గింది..అయినా ఈ ధరకు వచ్చేదాకా వెయిట్ చేయమంటున్న ఆర్థిక నిపుణులు
భారతదేశంలో బంగారం ధరలు ఏడు రోజుల నిరంతర పెరుగుదల అనంతరం అక్టోబర్ 11న కర్వా చౌత్ రోజున ఆకస్మికంగా పడిపోయాయి. రికార్డు స్థాయిలో కొనసాగిన ర్యాలీకి విరామం లభించింది. ఈరోజు 24 క్యారెట్ బంగారం ధర 10 గ్రాములకు రూ.440 తగ్గి రూ.1,23,710కి చేరుకోగా, 100 గ్రాముల ధర రూ.4,400 తగ్గి రూ.12,37,100కి పడిపోయింది. బంగారం ధరలతో
రూ.1 లక్ష పెట్టుబడితో నెలకు రూ. 6,500 ఆదాయం ఇచ్చే LIC FD 2025 గురించి తెలుసా?
2025 లో సురక్షితంగా నెలవారీ ఆదాయం కావాలని కోరుకునే పెట్టుబడిదారుల కోసం LIC కొత్త హై-ఇంట్రెస్ట్ FD స్కీమ్ తీసుకొచ్చింది. ఇది రిటైర్డ్లు, సాలరీ వాళ్ళకి మరియు రిస్క్ తక్కువగా తీసుకోవాలని కోరుకునే కంజర్వేటివ్ ఇన్వెస్టర్లకు ప్రత్యేకంగా అనుకూలంగా ఉంది. స్కీమ్ ఖచితంగా నెలవారీ చెల్లింపులు ఇస్తుంది కాబట్టి మీ ఆదాయం స్థిరంగా ఉంటుంది. ఈ స్కీమ్లో
SBI vs పోస్టాఫీస్: 2025లో నిజంగా ఏ సేవింగ్స్ అకౌంట్లో ఎక్కువ వడ్డీ లాభం వస్తుందో తెలుసా?
సాధారణంగా, బ్యాంకులు 3% నుంచి 7% వరకు వడ్డీ ఇస్తాయి. అలాగే, సేవింగ్స్ అకౌంట్ ద్వారా డబ్బు ఎప్పుడైనా విత్డ్రా చేసుకోవచ్చుని, అది సురక్షితంగా ఉండి వడ్డీ కూడా వస్తుంది. కాబట్టి, అకౌంట్ ఓపెన్ చేసేముందు వడ్డీ రేట్లు, మినిమమ్ బ్యాలెన్స్ అవసరం, ఛార్జీలు, ఆన్లైన్ సౌకర్యాలు వంటి వాటిని పోల్చి చూసి నిర్ణయం తీసుకోవాలి. ఇలా
TCS కొత్త AI జోన్ ప్రారంభం… 5,000 ఉద్యోగాలు సృష్టిస్తోంది కానీ అది ఎక్కడో తెలుసా?
భారతీయ ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) యూకెలో వచ్చే మూడు సంవత్సరాల్లో 5,000 కొత్త ఉద్యోగాలు సృష్టించనున్నట్లు ప్రకటించింది. ఇది యూకే ఆర్థిక వ్యవస్థలో TCS దీర్ఘకాల కట్టుబాటును చూపిస్తుంది. అంతేకాక, TCS లండన్లో AI ఎక్స్పీరియెన్స్ జోన్ మరియు డిజైన్ స్టూడియోని కూడా ప్రారంభించింది. కొత్త సౌకర్యం ఆవిష్కరణలకు, క్లయింట్లతో కొత్త ప్రాజెక్ట్స్
2025 నోబెల్ శాంతి బహుమతిని ఈసారి డొనాల్డ్ ట్రంప్ గెలవలేదు. బదులుగా, నార్వేజియన్ నోబెల్ కమిటీ వెనిజులా రాజకీయ నాయకురాలు మారియా కొరినా మాచాడోకి ఈ బహుమతిని ఇచ్చింది. ఆసక్తికరమైన పాయింట్ ఏమిటంటే, మాచాడో ట్రంప్ను వెనిజులాలో స్వేచ్ఛ మరియు ప్రజాస్వామ్యాన్ని కాపాడడంలో చేసిన కట్టుబాటుకు ప్రశంసించారు. మాచాడో TIME 2025 100 మంది అత్యంత ప్రభావవంతమైన
రండి, UKలో మీ ఇండియన్ కంపెనీలను పెట్టండి… మేము మిమ్మల్ని రెడ్ కార్పెట్ వేసి ఆహ్వానిస్తున్నాం.
బ్రిటన్ ప్రధాని కియర్ స్టార్మర్ గురువారం భారత ఫిన్టెక్ మరియు టెక్ కంపెనీలను బ్రిటన్లో వ్యాపారం చేయమని ఆహ్వానిస్తూ, భారత కంపెనీలకు మేము ఎర్ర తివాచీ పరుస్తున్నాం అని ప్రకటించారు. ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్యం, వేగంగా అభివృద్ధి చెందుతున్న అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో ఒకటైన భారతదేశంతో బలమైన భాగస్వామ్యం కోసం మేము కట్టుబడి ఉన్నాం, అని ఆయన
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పారిశ్రామిక పెట్టుబడుల దిశగా మరో కీలక ముందడుగు వేసింది. భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (BPCL) ప్రతిపాదించిన రూ. 1 లక్ష కోట్ల గ్రీన్ఫీల్డ్ రిఫైనరీ, పెట్రోకెమికల్ కాంప్లెక్స్ ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టు నెల్లూరు జిల్లాలోని రామాయపట్నం ఓడరేవు సమీపంలో 6,000 ఎకరాల విస్తీర్ణంలో నెలకొల్పనుంది. 9
రూ. 63 నుంచి రూ. 1.24 లక్షల దాకా.. బంగారం ధర పెరుగుదల చూస్తే కళ్లు బైర్లు కమ్మాల్సిందే..
భారతదేశంలో బంగారం ధరలు ఈ ఏడాది ఆల్ టైం రికార్డు స్థాయికి చేరుకున్నాయి. ఒకప్పుడు 10 గ్రాముల 24 క్యారెట్ బంగారం ధర రూ. 63,000 వద్ద ఉండగా, ఇప్పుడు అది ఏకంగా రూ. 1.24 లక్షలకు పైగా పెరిగింది. ఈ పెరుగుదల కేవలం మార్కెట్ లోని డిమాండ్ వల్ల కానే కాదని చెప్పవచ్చు. అంతర్జాతీయ ఆర్థిక
ఇండియాలో మధ్యస్థ మేనేజర్లు ఇక అవసరం లేదా? కంపెనీలు ఏమని చెబుతున్నాయి?
భారత IT కంపెనీలలో ఓ పెద్ద మార్పు జరుగుతోంది. మధ్యస్థ మేనేజర్లు (మిడ్-లెవల్ మేనేజర్లు) మెల్లమెల్లగా కనిపించకుండా పోతున్నారు. ఇప్పుడు ప్రగతి ట్రాకింగ్ రిపోర్ట్ ప్రకారం, టీమ్ కోఆర్డినేషన్ వంటి రొటీన్ పనులు AI ద్వారా సులభతరం అవుతున్నాయి. దీనివల్ల కంపెనీలు ఎంత మంది మేనేజర్లు నిజంగా అవసరమో మళ్లీ ఆలోచిస్తున్నాయి. రెడ్డిట్లో ఒక పోస్ట్ వైరల్
డొనాల్డ్ ట్రంప్కు భారీ షాక్.. భారత్లో అండర్సీ కేబుల్ ప్రాజెక్ట్ను ప్రారంభించబోతున్న మెటా
భారతదేశ ఆర్థిక వ్యవస్థ బలహీనమైందని పేర్కొన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు వాస్తవాన్ని గుర్తించాల్సిన సమయం వచ్చింది. ఎందుకంటే ప్రపంచంలోని అతిపెద్ద టెక్ కంపెనీలు ఆపిల్, గూగుల్, మెటా (Meta Platforms Inc.) భారతదేశంలో భారీ పెట్టుబడులు పెడుతూ దేశ ఆర్థిక శక్తిని ముందుకు తీసుకువెళ్లేందుకు రెడీ అయ్యాయి. తాజాగా మెటా భారతదేశంలో తన ‘వాటర్వర్త్'
బంగారం కొనుగోలుకు వెంటనే వెళ్లండి, 18,600 తగ్గిన పసిడి ధర, అక్టోబర్ 10, శుక్రవారం ధరలు ఇవే..
బంగారం కొనుగోలు చేసేవారికి శుభవార్త, గత వారం రోజుల నుంచి భారీగా పెరుగుతూ వచ్చిన బంగారం ధరలు ఈ రోజు భారీగా తగ్గుముఖం పట్టాయి. దీపావళికి కొనుగోలు చేయాలనుకునే వారికి ఉరటనిస్తూ పసిడి ధరలు కాస్త తగ్గుముఖం పట్టాయి. భౌగోళిక రాజకీయ అనిశ్చితి, వాణిజ్య సుంకాల ఉద్రిక్తతలు, అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేటు తగ్గింపు అంచనాలు
టీసీఎస్ ఉద్యోగుల తొలగింపులు, భారీ నష్టాలతో సాగుతున్న టెక్ దిగ్గజం
భారతదేశపు అతిపెద్ద ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS), సెప్టెంబర్ త్రైమాసికంలో (Q2FY26) రూ.1,135 కోట్ల ఏకకాల నష్టాలను నమోదు చేసింది. సంస్థలోని ఉద్యోగుల సంఖ్యను తగ్గించడం, పాత్రలను తిరిగి అమర్చడం అనే ప్రణాళికతో ముందుకు సాగడం వల్ల కంపెనీ ఒడిదుడుకులు ఎదుర్కుంది. అక్టోబర్ 9న కంపెనీ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్ ప్రకారం, పునర్నిర్మాణ
LG ఎలక్ట్రానిక్స్ ఇండియా తాజాగా విడుదల చేసిన IPO కి పెట్టుబడిదారుల నుంచి ఊహించని స్థాయిలో స్పందన వచ్చింది. మొత్తం రూ. 11,607 కోట్ల పరిమాణంలో ఉన్న ఈ పబ్లిక్ ఇష్యూ, మూడు రోజుల వ్యవధిలోనే రూ. 4.39 లక్షల కోట్ల బిడ్స్ను అందుకుంది. దీంతో ఇది 2025లో ఇప్పటివరకు మూడవ అతిపెద్ద IPOగా నిలిచింది. ఈ
భారత ఫార్మారంగానికి భారీ ఊరట.. సుంకాలపై వెనక్కి తగ్గిన ట్రంప్
భారత ఫార్మా రంగానికి ఊరట లభించింది. విదేశీ ఔషధ తయారీపై అమెరికా ఆధారపడటాన్ని తగ్గించే వ్యూహంలో భాగంగా జనరిక్ ఔషధాలపై సుంకాలు విధించే నిర్ణయాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాత్కాలికంగా వాయిదా వేశారు. వాల్ స్ట్రీట్ జర్నల్ నివేదిక ప్రకారం జాతీయ భద్రత, ఔషధ సరఫరా గొలుసులు, ఔషధ ద్రవ్యోల్బణంపై నెలల తరబడి జరిగిన చర్చల
ఇంటి నుంచి పని చేసే విధానంలో Google పెద్ద మార్పులు చేసింది. ఇప్పటి వరకు ఉద్యోగులు ఎక్కడ నుంచైనా ఉంది పని చేయడం (WFA) పాలసీని వాడి, సంవత్సరానికి నాలుగు వారాలు తమ ఆఫీస్ కాకుండా ఇతర ప్రదేశాల నుంచి పని చేయగలిగేవారు. కానీ ఇప్పుడు కంపెనీ ఆ సౌకర్యాన్ని కఠినతరం చేస్తోంది. Work From Anywhere
కర్ణాటక ప్రభుత్వం మహిళల కోసం ప్రత్యేక మెన్స్ట్రువల్ లీవ్ పాలసీని ప్రకటించింది
కర్ణాటక రాష్ట్రం మహిళా ఉద్యోగుల కోసం పెద్ద పద్దతిలో కొత్త పాలసీని ఆమోదించింది. 2025 అక్టోబర్ 9న కేబినెట్ ‘మెన్స్ట్రువల్ లీవ్ పాలసీ, 2025 ని ఆమోదించింది. ఈ పాలసీ ప్రకారం మహిళా ఉద్యోగులు ప్రతి నెల ఒక రోజు జీతం పొందే సెలవు తీసుకోవచ్చు. ఇది కేవలం ప్రభుత్వ ఉద్యోగాలకే కాదు. రాష్ట్రంలోని ప్రైవేట్ కంపెనీలు,
ఒక కంపెనీ వార్షిక దీపావళి వేడుక కోసం ఉద్యోగుల నుంచి డబ్బు కావాలని వాట్సాప్ ద్వారా కోరిన ఒక సందేశం సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ విషయం బయటకు రావడంతో చాలా మంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా కాంట్రిబ్యూషన్ అనివార్యంగా అడగడం అలాగే వాట్సాప్ ను ప్రొఫెషనల్ కమ్యూనికేషన్ కోసం ఉపయోగించడం పై ప్రశ్నలు
రూ.1.14 లక్షల కోట్ల విలువైన 30 పెట్టుబడులకు ఆమోదం తెలిపిన ఆంధ్రప్రదేశ్ SIPB
ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన బుధవారం జరిగిన 11వ రాష్ట్ర పెట్టుబడి ప్రోత్సాహక బోర్డు (SIPB) సమావేశంలో మొత్తం రూ. 1.14 లక్షల కోట్ల విలువ గల 30 ప్రాజెక్టులకు ఆమోదం లభించింది. ఈ పెట్టుబడులు ఐటీ, ఇంధనం, పర్యాటకం, ఏరోస్పేస్, ఫుడ్ ప్రాసెసింగ్, ఇతర విభాగాల్లో విస్తరించి ఉంటాయి. సుమారు 67,000 ఉద్యోగాలను
పిల్లల కోసం ఫైనాన్షియల్ ప్లానింగ్ మాత్రమే కాదు… వారిలో “డబ్బు సేవ్ చేయడం” అలవాటు పెంచండి!
మనలో చాలా మంది తల్లిదండ్రులు పిల్లలకు ఫైనాన్షియల్ ప్లానింగ్ నేర్పించాలి అంటే వెంటనే గుర్తొచ్చేది కేవలం పిగ్గీ బ్యాంక్లో డబ్బు వేయించడం సరిపోతుంది అని అనుకుంటారు. ఇంకొందరు ఇప్పుడే నేర్పడం అవసరమా? అంటూ పిల్లల పేర మీదే తామే సేవ్ చేస్తారు. కానీ ఇలా చేస్తే పిల్లలు డబ్బు విలువ, సేవింగ్ అలవాటు నేర్చుకునే అవకాశం దొరకదు.
గూగుల్ జ్యూరిచ్ కార్యాలయంలో సీనియర్ ప్రోగ్రామ్ మేనేజర్గా పనిచేసిన ఫ్లోరెన్స్ పోయిరెల్ అనే మహిళ తన స్థిరమైన ఉద్యోగం.. సంవత్సరానికి రూ.3.4 కోట్ల జీతం వచ్చే ఉద్యోగాన్ని వదిలి వ్యక్తిగత జీవితాన్ని ప్రధానంగా నిలిపే కీలక నిర్ణయం తీసుకున్నారు. CNBC నివేదిక ప్రకారం.. 37 ఏళ్ల వయసులో ఆమె ఒక ఉద్దేశ్యం, సమతుల్య జీవితం కోసం తన
రతన్ టాటా నిర్మించిన ఏకైక బాలీవుడ్ చిత్రం అట్టర్ ఫ్టాప్.. కాపాడలేకపోయిన అమితాబ్ బచ్చన్ ఇమేజ్
భారతదేశంలో అత్యంత గౌరవనీయమైన వ్యక్తులలో ఒకరు, టాటా సన్స్ మాజీ ఛైర్మన్ దివంగత రతన్ టాటా అక్టోబర్ 9, 2024న 86 సంవత్సరాల వయసులో మరణించారు. 1991 నుండి 2012 వరకు ఆయన టాటా సన్స్ను నడిపి, అనేక టాటా గ్రూప్ కంపెనీలను కొత్త శిఖరాలకు తీసుకెళ్లారు. వ్యాపార రంగంలో ఎన్నో విజయాలు సాధించిన తర్వాత, రతన్
భారతీయులు బంగారం కొనే సమయంలో ఎక్కువ మంది ఈ సందేహంలో ఉంటారు 18 క్యారెట్ తీసుకోవాలా, లేక 9 క్యారెట్ సరిపోతుందా? ఇరు ఎంపికలు కూడా బంగారమే, కానీ ప్రధాన తేడాలు, శుద్ధత, రంగు, మెరుపు, బలము, ధర లో ఉంటాయి. ఈ తేడాలు తెలుసుకుంటే మన బడ్జెట్ మరియు అవసరాలకు తగ్గట్టు సులభంగా నిర్ణయం తీసుకోవచ్చు.
కలగానే మిగిలిపోయిన రతన్ టాటా స్వప్నం..అది సక్సెస్ అయి ఉంటే సామాన్యులకు సైతం..
2024 అక్టోబర్ 9న, భారత వ్యాపార ప్రపంచం ఒక్కసారిగా మూగబోయింది. టాటా గ్రూప్ మాజీ ఛైర్మన్, లెజెండరీ పారిశ్రామికవేత్త రతన్ టాటా (డిసెంబర్ 28, 1937 - అక్టోబర్ 9, 2024) మరణంతో ప్రతి భారతీయుడి హృదయంలో ఒక శూన్యం ఏర్పడింది. ఆయన కేవలం ఒక వ్యాపార నాయకుడు కాదు. భారతదేశం నమ్మకాన్ని నిర్మించిన వ్యక్తి.చిన్ననాటి నుండి
ఓలా నుంచి పేటీఎం దాకా.. పెట్టుబడులతో స్టార్టప్ కంపెనీలను టాప్ కంపెనీలుగా మార్చిన రతన్ టాటా
2024 అక్టోబర్ 9న భారత కార్పోరేట్ ప్రపంచం ఒక మహానుభావుడిని కోల్పోయింది. టాటా సన్స్ ఛైర్మన్ రతన్ నావల్ టాటా మరణం ప్రతి భారతీయుని హృదయాన్ని తాకింది. ఆయన మరణం కేవలం ఒక పారిశ్రామిక దిగ్గజుడి నష్టం మాత్రమే కాదు. దేశ ఆర్థిక వ్యవస్థ, నైతికత, ఆవిష్కరణల పట్ల ఉన్న ఆయన దృక్పథానికి పెద్ద శూన్యతను సృష్టించింది.
బెంగళూరు ప్రయాణికులకు కీలక అప్డేట్.. 45 రోజుల పాటు ORR రోడ్ మూసివేత, ప్రత్యామ్నాయ మార్గాలు ఇవే..
బెంగళూరులో ఇటీవలి ట్రాఫిక్ మార్పులు, మెట్రో నిర్మాణం, సిగ్నల్ సమకాలీకరణ ప్రణాళికలతో ప్రయాణికులకు అనేక కీలక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. బెంగళూరు మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ (BMRCL) చేపడుతున్న మెట్రో స్టేషన్ నిర్మాణ పనుల కారణంగా.. నగరంలోని అత్యంత రద్దీగా ఉండే ఔటర్ రింగ్ రోడ్ (ORR) పై సర్వీస్ లేన్ను తాత్కాలికంగా మూసివేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.
బంగారం ధర ఈ రోజు ఎంత పెరిగిందో తెలిస్తే షాకవుతారు.. అక్టోబర్ 9, గురువారం ధరలు ఇవే..
పసిడి ధరలు అక్టోబర్ మొదటి వారంలోనే షాకిస్తున్నాయి. దీపావళి పండుకు సమీపిస్తున్న నేపథ్యంలో బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి నిరాశే ఎదురవుతోంది. వరుసగా నాలుగోడో రోజు కూడా బంగారం, వెండి ధరలు కొత్త గరిష్ఠ స్థాయికి చేరుకున్నాయి. భౌగోళిక రాజకీయ అనిశ్చితి, వాణిజ్య సుంకాల ఉద్రిక్తతలు, అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేటు తగ్గింపు అంచనాలు ఈ
ప్రతి పెద్ద బిజినెస్ కూడా ఒక చిన్న ఆలోచనతోనే మొదలైంది. మనకు వచ్చిన ఆ ఐడియాను సరైన విధంగా ప్లాన్ చేసుకుని, ఒక్కో స్టెప్గా అమలు చేయగలిగితేనే అది విజయవంతమైన బిజినెస్గా మారుతుంది. బిజినెస్ ప్రారంభించడానికి ఎప్పుడూ పెద్ద పెట్టుబడి లేదా పెద్ద టీమ్ అవసరం ఉండదు. స్పష్టమైన ఆలోచన, సరైన ప్లానింగ్ మరియు ఆచరణే ముఖ్యం.
గూగుల్ హబ్గా విశాఖ.. రూ. 8,730 కోట్ల పెట్టుబడితో 1GW సామర్థ్య గల మెగా డేటా సెంటర్ ఏర్పాటు..
ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం భారత డిజిటల్ మౌలిక సదుపాయాల కేంద్రముగా మారనుంది. అమెరికా టెక్ దిగ్గజం గూగుల్ రాబోయే కొన్ని సంవత్సరాల్లో 10 బిలియన్ డాలర్లు (సుమారు రూ. 8,730 కోట్ల) పెట్టుబడితో విశాఖపట్నంలో 1GW సామర్థ్య గల మెగా డేటా సెంటర్ క్లస్టర్ స్థాపించనుంది. ఇది లైవ్ లోకి వస్తూ ఆసియాలో ఇప్పటివరకు ఏర్పాటైన అతిపెద్ద డేటా
క్రెడిట్ కార్డు రుణం నుంచి ఈ ఢిల్లీ వ్యక్తి ఎలా బయట పడ్డాడో తెలుసుకుంటే మీరు షాక్ అవుతారు!
ఎప్పుడైనా మీరు క్రెడిట్ కార్డ్ పొందాలనుకున్నప్పుడు అది మనకు స్వేచ్ఛ, సౌకర్యం మరియు ఆర్థిక ఆధిపత్యం ఇస్తుందని అనుకుంటాం. చిన్న షాపింగ్, ఫ్లెక్సిబుల్ పేమెంట్స్ ఏదీ సమస్య కాదు అని మనం ఆశిస్తాం. కానీ సులభమైన సౌకర్యం తరచుగా మనకు మోసమే అవుతుంది. ఖర్చులు కంట్రోల్ బయటకు వెళ్లి, లేట్ ఫీజులు, వడ్డీలు పెరుగుతూ రుణం ఎక్కువవుతుంది.
ఇన్స్టాగ్రామ్ నిర్మల సీతారామన్ డీప్ఫేక్ వీడియోల పై మెటా ఎంత ఆదాయం సంపాదిస్తుంది?
ఇటీవల ఫైనాన్స్ మంత్రి నిర్మల సీతారామన్ క్వాంటం AI పెట్టుబడి మీద డీప్ఫేక్ వీడియోలు వైరల్ అయ్యాయి. వీటిలో ఆమె ఇన్వెస్ట్మెంట్స్ ట్రిపుల్ చేయండి అని చెప్పినట్లు చూపించారు. కానీ ప్రభుత్వం ఫ్యాక్ట్చెక్ యూనిట్ అది ఒక స్కామ్ అని ప్రకటించింది. ఇది ఒక్కసారి జరగలేదు. Outlook బిజినెస్ తనిఖీ చేసినట్లు, మెటా యాజమాన్యంలో ఉన్న ఇన్స్టాగ్రామ్లో
మనకే కాదు దీపావళికి సెలవు… అమెరికాలో ఏ రాష్ట్రాల్లో అధికారికంగా సెలవు ప్రకటించారు తెలుసా?
ఈ ఏడాది అమెరికాలో దీపావళి మరింత ప్రాధాన్యం పొందనుంది. ప్రత్యేకంగా కాలిఫోర్నియా అధికారికంగా దీపావళిని రాష్ట్ర సెలవుగా ప్రకటించింది. గవర్నర్ గావిన్ న్యూసమ్ సంతకం చేసిన AB 268 బిల్ ప్రకారం, పబ్లిక్ స్కూల్స్, కమ్యూనిటీ కాలేజీలు పండుగ సందర్భంగా మూసివేయవచ్చు, అలాగే రాష్ట్ర ఉద్యోగులు ఈ రోజు పెయిడ్ సెలవు పొందతారు. ఇది వెస్ట్ కోస్ట్లో
భారతీయుల లాకర్లలో ఉన్న $3 ట్రిలియన్ బంగారం... స్మార్ట్గా వాడితే ఆర్థిక వ్యవస్థకు ఎంత లాభామో తెలుసా?
భారతీయ ఇళ్లలో ఉన్న బంగారం మొత్తం కలిపితే సుమారుగా $3 ట్రిలియన్ విలువ కలిగి ఉన్నప్పటికీ, వాటిలో ఎక్కువ భాగం లాకర్లలో ఉండిపోయి ఆర్థిక వృద్ధికి ఉపయోగపడకుండా ఉంది. జీరోధా సహ-స్థాపకుడు, CEO నితిన్ కమాత్ అభిప్రాయం ప్రకారం, ఈ ఉపయోగం కానీ బంగారం మరింత ప్రయోజనకరంగా ఉపయోగించుకోవచ్చు. మనం బంగారాన్ని కేవలం గోల్డ్ లోన్స్ కోసం
భారతీయులు ఇప్పుడు ఆన్లైన్ షాపింగ్లో సౌకర్యం మరియు క్రెడిట్ కార్డు అలవాట్లను కలిపి ఉపయోగిస్తున్నారు, అని తాజా నివేదికలు సూచిస్తున్నాయి. కన్సల్టింగ్ ఫర్మ్ కెర్నీ మరియు అమెజాన్ పే చేసిన పరిశోధన ప్రకారం, రోజువారీ అవసరాల కోసం ఎక్కువ మంది క్యాష్ లేదా UPI ను వాడుతున్నారు. అయితే, స్మార్ట్ఫోన్లు, ఫర్నిచర్, పెద్ద ఎలక్ట్రానిక్ పరికరాలు వంటి
హైదరాబాద్లో రూ. 8,300 కోట్ల పెట్టుబడులు పెట్టనున్న ఎలీ లిల్లీ అండ్ కంపెనీ
అమెరికాకు చెందిన ప్రపంచ ప్రముఖ ఔషధ తయారీ దిగ్గజం ఎలీ లిల్లీ అండ్ కంపెనీ (Eli Lilly and Co.) భారతదేశంలో తన ప్రస్థానాన్ని కొత్తగా ప్రారంభించబోతోంది. రాబోయే కొన్ని సంవత్సరాల్లో 1 బిలియన్ డాలర్లు (సుమారు రూ. 8,300 కోట్లకు పైగా) పెట్టుబడిని భారత ఫార్మా రంగంలో పెట్టాలని కంపెనీ ప్రకటించింది. దీని ప్రధాన లక్ష్యం
టాటా ట్రస్ట్స్లో అసలేం జరుగుతోంది.. భారత కార్పొరేట్ ప్రపంచాన్ని కుదిపేస్తున్న ఆ గొడవకు కారణం ఏంటి..
భారతదేశంలో అత్యంత గౌరవనీయమైన, విశ్వసనీయమైన, విలువైన సమ్మేళన సంస్థ అయిన టాటా గ్రూప్ ప్రస్తుతం అరుదైన నాయకత్వ సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. రతన్ టాటా మరణానంతరం టాటా సన్స్లో 66 శాతం వాటాను నియంత్రించే టాటా ట్రస్ట్స్ లో ఆంతర్యుద్ధం ప్రారంభమైంది. ఈ వివాదం కేవలం వ్యక్తుల మధ్య ఘర్షణ కాకుండా ఇది దేశ ఆర్థిక వ్యవస్థను ప్రభావితం
అక్టోబర్ 9న TCS త్రైమాసిక ఫలితాలు… కంపెనీ సవాళ్ల మధ్య పెట్టుబడిదారులకు ఇది కీలకమైన రోజు
భారతదేశంలోని పెద్ద ఐటీ కంపెనీ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) 2025-26 ఆర్థిక సంవత్సరానికి జూలై-సెప్టెంబర్ త్రైమాసిక ఫలితాలను త్వరలో ప్రకటించబోతోంది. ఈ ప్రకటనలో మధ్యంతర డివిడెండ్ పై కూడా నిర్ణయం తీసుకుంటారు. ఫలితాలు అక్టోబర్ 9న మార్కెట్ ముగిసిన తర్వాత వెలికితీస్తారు. ఈసారి TCS సాధారణ విలేకరుల సమావేశం నిర్వహించకూడదని నిర్ణయించింది. అక్టోబర్
ఇల్లల్లో పని చేస్తూ రూ.60 లక్షల 3BHK అపార్ట్మెంట్? ఈ పని మనిషి కథ వింటే ఆశ్చర్యపోతారు!
ఇంట్లో పని చేసేవారి లేకుండా ఒక్క పని కూడా సరిగ్గా పూర్తవడం కష్టం అవుతుంది. ఈ రోజుల్లో చిన్న పెద్ద నగరాలలో వీళ్లు లేకపోతే పనులు మధ్యలో ఆగిపోతాయి. కానీ మెట్రో నగరాల్లో పని మనుషులకి డిమాండ్ ఎక్కువే. ప్రతి ఇంటికి వారి అవసరాల మేరకు ఒక్కొక్క పనికి వాళ్ళు ఉపయోగపడతారు. ఇప్పుడు మీరు ఈ పని
ఆస్తి కొనుగోలు చేసేటప్పుడు ఈ తప్పులు చేయకండి.. లేకుంటే జీవితాంతం భాదపడాల్సి వస్తుంది..
ఆస్తిని కొనుగోలు చేయడం కేవలం ఒక లక్ష్యం మాత్రమే కాదు.. ఇది ఒక పెద్ద బాధ్యత కూడా అని చెప్పవచ్చు. మీరు Property కొనుగోలు సమయంలో సరైన సమాచారం లేకుండా, లేదా తొందరపాటు నిర్ణయం తీసుకోవడం వల్ల గణనీయమైన ఆర్థిక నష్టాలు, చట్టపరమైన సమస్యలు ఎదురవుతాయి. అందువల్ల, భూమిని కొనుగోలు చేసే ముందు కొన్ని కీలక అంశాలను
2026లో ఈ రంగాల్లో భారీగా పెరగనున్న భారతీయుల జీతాలు.. గుడ్ న్యూస్ చెబుతున్న ప్రముఖ నిపుణులు
భారతదేశంలో జీతాలు వచ్చే ఏడాదికి సుమారు 9% పెరుగుతాయని Aon 2024-25 సర్వే అంచనా వేస్తోంది. ఇది కోవిడ్ కారణంగా ప్రభావితమైన 2020 తర్వాత ఒక దశాబ్దంలో కనిష్ట వార్షిక వృద్ధి అని చెప్పవచ్చు. 2025లో జీతాలు 8.9% పెరిగినప్పటికీ, 2026లో 9%కి చేరడం పెద్ద మార్పు కాదు, అంటే వృద్ధి ఉన్నా, కంపెనీలు జీతాలను పెంపు
డాలర్కు దిమ్మతిరిగే షాకిచ్చిన చైనా.. టన్నుల కొద్ది బంగారం దాచిపెట్టుకుని మరీ..
చైనా తన బంగారం నిల్వలను మరింత బలోపేతం చేస్తూ, వరుసగా 11వ నెలలో కూడా బంగారం అధిక మొత్తంలో కొనుగోలు చేసింది. సెప్టెంబర్ నెలలో కూడా ఈ కొనుగోలు కొనసాగినట్టు పీపుల్స్ బ్యాంక్ ఆఫ్ చైనా (PBoC) మంగళవారం వెల్లడించింది. ఆగస్టు చివరి నాటికి 74.02 మిలియన్ ట్రాయ్ ఔన్సులుగా ఉన్న చైనా బంగారు నిల్వలు, సెప్టెంబర్
బంగారం ధరలు భారీగా పెరిగాయి, కొనుగోలు వైపు చూడకండి, అక్టోబర్ 8, బుధవారం ధరలు ఇవే..
పసిడి ధరలు అక్టోబర్ మొదటి వారంలోనే భగ్గుమంటున్నాయి. అగ్రరాజ్యం అమెరికాలో నెలకొన్న రాజకీయ ఉద్రిక్త పరిస్థితులు పసిడి ధరలను అమాంతం పెంచుతున్నాయి. అమెరికా షట్ డౌన్ వైపు వెళ్ళడంతో ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను సురక్షిత మార్గాల వైపు తరలిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సేఫ్ హెవన్ గా బంగారాన్ని చూస్తున్నారు. పెట్టుబడులు పసిడిలో పెట్టడంతో ధరలు ఒక్కసారిగా పెరిగాయి.
1,638 క్రెడిట్ కార్డులు వాడితే గిన్నిస్ రికార్డు కూడా సాధ్యమా? హైదరాబాద్ మనీష్ ధమేజా చూపించాడు!
క్రెడిట్ కార్డు అంటే చాలామందికి బకాయిలు, వడ్డీలు, EMIలు గుర్తొస్తాయి. కానీ హైదరాబాద్కు చెందిన మనీష్ ధమేజా మాత్రం ఈ కార్డులను భయపడకుండా తెలివిగా వాడి ప్రపంచానికి ఉదాహరణగా నిలిచాడు. ఎవరికైనా గరిష్టంగా 2-3 క్రెడిట్ కార్డులే ఉంటాయి. కొంతమందికి ఎక్కువ అంటే 10 వరకు. కానీ మనీష్ దగ్గర ఉన్న కార్డుల సంఖ్య విన్న వెంటనే
భారతదేశంలో బంగారం ధరలు భగ్గముంటున్నాయి. ముట్టుకుంటే షాక్ కొడుతున్నాయి. తాజాగా బంగారం ధరలపై షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది. గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ గోల్డ్మన్ సాచ్స్ డిసెంబర్ 2026 నాటికి బంగారం ధర అంచనాను ఔన్సుకు 4,900 డాలర్లకు పెంచింది. ఇది మునుపటి అంచనా 4,300 డాలర్ల కంటే గణనీయంగా ఎక్కువ. రాయిటర్స్ నివేదిక ప్రకారం.. ఈ
ఈ రూల్ వచ్చిందంటే ఇంకా మీ ఫోన్ పోయిన, otp వచ్చినా మీ డబ్బు మాత్రం సేఫ్ గానే ఉంటుంది
RBI ఆన్లైన్ లావాదేవీల కోసం SMS ఆధారిత OTP ఒకసారి పాస్వర్డ్ పద్ధతి కన్నా కొత్త సిస్టమ్ను ప్రారంభించబోతోంది. డబ్బు బదిలీకి ఇప్పుడు OTP తో పాటు పాస్వర్డ్ (డైనమిక్ 2-ఫాక్టర్ ఆథెంటికేషన్) అవసరం ఉంటుంది. ఈ సిస్టమ్ ఏప్రిల్ 1, 2026 నుంచి అమలులోకి వస్తుంది. ఈ కొత్త విధానం డిజిటల్ లావాదేవీలలో మోసం, స్కామ్లను
బెంగుళూరుని మించి పెట్టుబడుల రేస్లో ఆంధ్రప్రదేశ్ నిజంగా ముందుంటదా?
ముంబైలోని CII ఇన్వెస్టర్స్ ఈవెంట్లో NDTVతో మాట్లాడిన ఆంధ్రప్రదేశ్ మానవ వనరులు, IT మంత్రి నారా లోకేష్ రాష్ట్రం ఇప్పుడు భారత్లో పెట్టుబడులకు అత్యంత ఆకర్షణీయమైన స్థలంగా మారుతోంది. లోకేష్ చెప్పినట్టు, ఆంధ్రప్రదేశ్ ఇప్పటికే $120 బిలియన్ పెట్టుబడులను ఆకర్షించిందని ఆయన తెలిపారు. వ్యవసాయం, డ్రోన్లు, ఆటోమోటివ్, డీప్ టెక్, GCC భాగస్వామ్యాలు వంటి రంగాల పై
నాణేలు vs ఆభరణాలు... తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభం పొందాలంటే ఏది ఎంచుకోవాలి?
మన భారతీయ సంప్రదాయంలో గోల్డ్ అనేది సంతోషం, భద్రత, మరియు ఇన్వెస్ట్మెంట్ అన్ని కలిపిన ఆస్తి. కానీ ఈ రోజుల్లో, ఆర్థిక లాభం మరియు పెట్టుబడి విషయాలను పరిగణలోకి తీసుకుంటే, గోల్డ్ నాణేలు సరైన, స్మార్ట్ ఎంపిక అవుతుంది. మేకింగ్ చార్జ్లు, GST, రీసేల్ విలువ ఇవన్నీ మన పెట్టుబడికి పెద్ద ఫర్ఫెక్ట్ ఫ్యాక్టర్స్. ఇప్పుడు ఆభరణాలు
రేపటి నుంచి UPI లో పెద్ద మార్పు: ఇప్పుడు ఫేస్ & Fingerprint తో పేమెంట్ సులభంగా చేయొచ్చు
రేపటి నుంచి UPI పేమెంట్ సర్వీస్ లో పెద్ద మార్పు వస్తోంది. పేమెంట్ చేసే సమయంలో ఎల్లప్పుడూ PIN ఎంటర్ చేయడం కొంత ఇబ్బందిగా ఉండేది అయితే, కాబట్టి ఈ కొత్త అప్డేట్ వినియోగదారులకు చాలా సౌకర్యాన్ని తీసుకురావడం ఖాయం. RBI తాజాగా విడుదల చేసిన గైడ్లైన్ ప్రకారం, UPIలో ట్రాన్సాక్షన్ వెరిఫికేషన్ కోసం కొత్త మార్గాలు
హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఢమాల్..హైడ్రా కూల్చివేతలే కారణమా.. రంగనాథ్ ఏం చెబుతున్నారంటే..
Hyderabad Real Estate: గత కొంతకాలంగా హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగంలో నెలకొన్న స్తబ్ధతకు హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ) ఆధ్వర్యంలోని హైడ్రా (Hyderabad Disaster Response and Asset Protection Agency) చర్యలు కారణమని కొన్ని వర్గాలు ఆరోపిస్తూ వస్తున్న సంగతి విదితమే. ఈ ఆరోపణలపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పష్టమైన క్లారిటీ ఇచ్చారు.
అదానీ గ్రూప్ కంపెనీపై రూ. 72 కోట్ల పన్ను ఎగవేత ఆరోపణలు..దర్యాప్తు చేపట్టిన కేంద్రం
అదానీ గ్రూప్ మళ్లి చిక్కుల్లో పడింది. గ్రూప్కు చెందిన ప్రధాన విభాగమైన అదానీ ఎంటర్ప్రైజెస్ రక్షణ విభాగం.. అదానీ డిఫెన్స్ సిస్టమ్స్ అండ్ టెక్నాలజీస్ లిమిటెడ్ పన్ను ఎగవేత కేసులో చిక్కుకుంది. క్షిపణి తయారీలో ఉపయోగించే భాగాలపై దిగుమతి సుంకాన్ని ఎగవేసినట్లు ఆరోపణలతో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (DRI) ఈ సంస్థపై దర్యాప్తు ప్రారంభించింది. రాయిటర్స్
నోట్లు స్థానంలో డిజిటల్ కరెన్సీ.. సొంత కరెన్సీని తీసుకువస్తున్న భారత్ .. పూర్తి వివరాలు ఇవే..
భారతదేశం త్వరలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) మద్దతుతో డిజిటల్ కరెన్సీని ప్రవేశపెడతుందని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రి పియూష్ గోయల్ తెలిపారు. ఖతార్లోని దోహా పర్యటనలో ఒక రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన ఈ కీలక విషయాన్ని ప్రకటించారు. ఈ కొత్త డిజిటల్ కరెన్సీ సాంప్రదాయ కరెన్సీ లాగానే RBI హామీతో ఉంటుందన్నారు. అయితే
రైతులకు గేమ్చేంజర్గా మారబోతోన్న బీమా పథకం… వాతావరణం ఏదైనా మాత్రం సాయం తక్షణమే
భారతదేశంలో వ్యవసాయం ఎక్కువగా వాతావరణం మీద ఆధారపడుతుంది. వర్షం లేకపోవడం లేదా తుఫానులు వంటి పరిస్థితులు రైతుల పంటలకు భారీ నష్టం చేస్తాయి. అలాంటి పరిస్థితులలో రైతులకు ఆర్థిక భద్రతను అందించడానికి ఈ జాతీయ వాతావరణ ఆధారిత బీమా చాలా ఉపయోగపడుతుంది. భారత కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ఒక కొత్త దేశవ్యాప్తంగా వాతావరణ ఆధారిత బీమా పథకం
పుట్టిన పిల్లలకు పేర్లు పెట్టినందుకు 30 వేల డాలర్లు ఫీజు..ఈ అమ్మడు వ్యాపారం మాములుగా లేదండోయ్..
శాన్ ఫ్రాన్సిస్కోకు చెందిన Taylor Humphrey..పుట్టే పిల్లలకు పేర్లను సూచించే క్రమంలో తల్లిదండ్రులకు సహాయం చేసే కన్సల్టెంట్గా పేరు సంపాదించుకుంది. 37 ఏళ్ల Humphrey దశాబ్దాల క్రితం శిశువుల పేర్లపై తన అభిరుచిని ప్రారంభించింది. అప్పటి నుండి ఆమె టిక్టాక్, ఇన్స్టాగ్రామ్లో 1,00,000 కంటే ఎక్కువ ఫాలోవర్స్ ను సంపాదించింది. ఇప్పటివరకు 500 కంటే ఎక్కువ ప్రత్యేకమైన
ఆగని ట్రంప్ సుంకాల దాడి.. మళ్లీ ఆ రంగంలో 25 శాతం సుంకంతో విరుచుకుపడిన అమెరికా అధ్యక్షుడు
వాణిజ్య రక్షణవాదం (Protectionism)ను తన ఆర్థిక ఎజెండాలో కీలక అంశంగా మార్చుకున్న ట్రంప్..దేశీయ ట్రక్ తయారీదారులు అన్యాయమైన విదేశీ పోటీ వల్ల నష్టపోతున్నారని పేర్కొన్నారు. ఈ సుంకాల నిర్ణయం ద్వారా పాక్కర్ (Paccar) యాజమాన్యంలోని పీటర్బిల్ట్ (Peterbilt), కెన్వర్త్ (Kenworth) వంటి అమెరికన్ కంపెనీలకు ప్రయోజనం కలుగుతుందని ఆయన అన్నారు. అలాగే డైమ్లర్ ట్రక్ (Daimler Truck)
2019 vs 2026: జొమాటో ఆర్డర్ బిల్లో ఏం మారింది! ఎన్ని అదనపు ఫీజులు పెరిగాయో చూడండి
ఫుడ్ డెలివరీ ఇప్పుడు ఒక్క క్లిక్లో మనం కోరుకున్న చోట చేరిపోతుంది! మిడ్నైట్ అయినా, లంచ్ టైమ్ పీక్స్ అయినా, మనం ఆర్డర్ చేస్తే 20 నిమిషాల్లో గేటు ముందు. కానీ 7-8 ఏళ్ళ క్రితం, ఇలాంటి కన్వీనియన్స్ ఫీ లేదు, ఆర్డర్ చేసాక వచ్చే వరకు వేచి ఉండాలి, ఇంకా అప్పట్లో ఫీజులు కూడా తక్కువగా
కోనసీమలో చమురు అన్వేషణ.. 172 బావులు తవ్వనున్న ఓఎన్జీసీ, కేంద్రం గ్రీన్ సిగ్నల్
భారత ప్రభుత్వ రంగ సంస్థ ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్ (ONGC) ఆంధ్రప్రదేశ్లో చమురు, సహజ వాయువు అన్వేషణ కార్యక్రమాలను మరింత వేగవంతం చేయనుంది. ఇందుకోసం సంస్థ రూ.8,110 కోట్ల పెట్టుబడితో కృష్ణా-గోదావరి (కేజీ) బేసిన్ ప్రాంతంలోని భూభాగంలో 172 ఆన్షోర్ బావులను తవ్వేందుకు ప్రణాళిక సిద్ధం చేసింది. ఇటీవల కేంద్ర పర్యావరణ, అటవీ,
బంగారం కొంటున్నారా.. అయితే ఈ పన్ను రేట్లు గురించి తప్పక తెలుసుకోండి
భారతదేశంలో బంగారం పెట్టుబడులపై ఆసక్తి ఎప్పుడూ ఎక్కువగానే ఉంటుంది. MCX (మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్) లో లభ్యమయ్యే తాజా డేటా ప్రకారం, గత ఏడాది బంగారం ధరలు 50 శాతం కంటే ఎక్కువ పెరిగాయి. అలాగే గత మూడు సంవత్సరాల్లో సుమారు 30 శాతం CAGR (సమ్మేళనం వార్షిక వృద్ధి రేటు) నమోదు చేశాయి. పండుగల సీజన్కి
హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్లో సంచలనం... రాయదుర్గం ఎకరం భూమి రూ. 177 కోట్లు రికార్డు బిడ్
హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మళ్లీ హాట్ న్యూస్గా మారింది! రాయదుర్గంలోని నాలెడ్జ్ సిటీలోని భూమి ఒక్క ఎకరా రూ. 177 కోట్ల రికార్డు ధరకు అమ్ముడవడంతో నగరంలో చర్చలకు దారితీసింది. రియల్ ఎస్టేట్ రంగంలో ఈ డీల్ పెట్టుబడిదారుల నమ్మకాన్ని స్పష్టంగా చూపిస్తోంది. రాయదుర్గంలోని నాలెడ్జ్ సిటీలో మొత్తం రెండు ప్లాట్లు వేలం వేయబడ్డాయి. అందులో 7.67
AI రాకతో టాప్ కంపెనీలలో సగం మూతపడబోతున్నాయి.. డేంజర్ బెల్ మోగించిన సిస్కో సిస్టమ్స్ మాజీ CEO
సిస్కో సిస్టమ్స్ మాజీ CEO జాన్ చాంబర్స్ కృత్రిమ మేధస్సు (AI) ప్రభావం గురించి తీవ్రమైన హెచ్చరిక జారీ చేశారు. ఇప్పటికే AI ఉద్యోగాలను భర్తీ చేస్తుందనే వార్తలు ఆందోళన కలిగిస్తున్న నేపథ్యంలో ఈ తాజా ప్రకటన ఉద్యోగులను మరింత ఆందోళనలోకి నెట్టేసింది. ఇటీవల ఫార్చ్యూన్తో ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. ఫార్చ్యూన్ 500 కంపెనీలలో 50 శాతం
ముంబైలోని 19 ఏళ్ల విద్యార్థిని సమృధి ఎలాంతోలి తన ఇంటి వంట గదిలోనే బేకింగ్ ద్వారా సక్సెస్ సృష్టించింది. 2024లో ఆమె ప్రారంభించిన లా జోయి హోమ్ బేకరీలో బొంబాయిలోని, బిస్కెట్స్, టీ కేక్స్, బ్రౌనీస్ లాంటి డెసర్ట్స్ అందుబాటులో ఉన్నాయి. మొదట సమృధి తన స్నేహితులు, కుటుంబ సభ్యుల కోసం చిన్నపాటి బేకింగ్ చేస్తూ ప్రారంభించింది.
సెప్టెంబర్ నెలలో ఉద్యోగ నియామకాల్లో టైర్ 2, 3 నగరాలు ఊపందుకున్నాయి. తాజా రిపోర్ట్ ప్రకారం, గత ఏడాదితో పోలిస్తే ఈ ప్రాంతాల్లో హైరింగ్ 21% వరకు పెరిగింది, ఇది మెట్రో నగరాల వృద్ధిని కూడా మించి ఉంది. ఈ రిపోర్ట్ను జాబ్స్ &టాలెంట్ ప్లాట్ఫాం ఫౌండిట్ విడుదల చేసింది. సెప్టెంబర్లో వచ్చిన ఈ బలమైన
బెంగళూరు vs గురుగ్రామ్: ఏ నగరంలో మీరు రూ. 1 లక్ష వరకు పొదుపు చేసుకోవచ్చు తెలుసా?
ఏ జాబ్నైనా ఎంచుకునేటప్పుడు చాలా మంది మొదట సెలరీ ఎంత? అని ఆలోచిస్తారు. కానీ చార్టర్డ్ అకౌంటెంట్ మీనల్ గోయల్ లింక్డ్ఇన్ లో చెప్పినట్టు మీరు ఎక్కడ ఉంటారో, ఎంత ఖర్చు అవుతుందో, ఎంత పొదుపు చేసుకోగలరో, మీ కెరీర్ రిస్కులు తీసుకునే సామర్థ్యం మీద ఎక్కువ ప్రభావం చూపుతుంది. గోయల్ తన అనుభవాన్ని గురుగ్రామ్ మరియు
2025లో టాప్ 10 భారత యువ బిలియన్లర్లలో ఒక్కరు కూడా మహిళలు లేరు, తెలుసా?
భారతదేశం ఇప్పుడు ప్రపంచంలో కొత్త స్టార్ట్అప్ హబ్గా ఎదుగుతోంది. యువతీశక్తి, టెక్నాలజీ అవగాహన, డిజిటల్ ఇన్నోవేషన్ కలిసివచ్చి దేశంలో కొత్త వ్యాపారాలు, స్టార్ట్అప్లు ప్రతి రోజూ పుట్టిపోతున్నాయి. ఫిన్టెక్, ఎడ్యుటెక్, హెల్త్టెక్, సైబర్సెక్యూరిటీ, రీన్యూవబుల్ ఎనర్జీ, ఇ-కామర్స్ వంటి రంగాల్లో భారత యువత నూతన వ్యాపార మోడల్స్ను సృష్టిస్తున్నారు. అలాగే ప్రభుత్వ మద్దతు, ఫండింగ్ అవకాశాలు, అంతర్జాతీయ
మళ్లీ ఇబ్బందులో చిక్కుకున్న అదాని గ్రూప్.. రూ.23 కోట్ల జరిమానా విధించిన ఆదాయపు పన్ను శాఖ
భారతదేశంలోని అత్యంత ధనవంతులలో ఒకరైన గౌతమ్ అదానీ నేతృత్వంలోని అదానీ గ్రూప్కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. అదానీ గ్రూప్కి చెందిన సిమెంట్ కంపెనీ ACC లిమిటెడ్ పై ఆదాయపు పన్ను శాఖ (Income Tax Department) రెండు వేర్వేరు ఆర్థిక సంవత్సరాలకు సంబంధించిన మొత్తం రూ. 23.07 కోట్ల జరిమానా విధించింది. ఈ జరిమానా ఉత్తర్వులను కంపెనీ
బెంగళూరును నీటి సంక్షోభం నుంచి బయట పడేసిన ఆ చిన్న పరికరం ఏంటో తెలుసా?
బెంగళూరు అనగానే ఐటీ కంపెనీలు, ట్రాఫిక్, బిజీ లైఫ్ గుర్తొస్తాయి. కానీ గత కొంతకాలంగా ఈ నగరం ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య నీటి కొరత. వేసవి కాలంలో కరవైన కావేరి నీటి సరఫరా, పెరిగిన జనాభా ఇవన్నీ కలిపి బెంగళూరును నీటి సంక్షోభంలోకి నెట్టేశాయి. అయితే, ఈ సమస్యను ఎదుర్కొనేందుకు ఎలాంటి భారీ ప్రాజెక్టులు, టెక్నాలజీలు అవసరం
టీసీఎస్ లేఆఫ్స్.. ఉద్యోగులకు రెండేళ్ల జీతం వెనుక పన్ను షాక్.. అంతా రహస్యమే మరి..
దేశంలో టాప్ ఐటీ దిగ్గజం TCS.. సీనియర్ ఉద్యోగులను తొలగించడం, వారి పదవీకాలాన్ని బట్టి 6 నెలల నుండి 2 సంవత్సరాల జీతం పరిహారంగా ఇవ్వడం అనే అంశం ఇప్పుడు ఒక పెద్ద చర్చనీయాంశంగా మారింది. అకస్మాత్తుగా ఉద్యోగం కోల్పోవడం అనేది ఒక భారీ ఉపశమనం అని తెలుసుకోవడం ఓదార్పునిచ్చినప్పటికీ, ఆ మొత్తం యొక్క పన్ను చిక్కులు
బెంగళూరు ఆటో డ్రైవర్ ఆదాయం… ఒక స్టార్టప్ CEO కంటే ఎక్కువ అని తెలుసా మీకు?
బిజీ లైఫ్స్లో మనం ప్రతి రోజు ఆఫీస్కి వెళ్ళాలంటే సొంత వాహనం లేదా బస్, ఆటోలో వెళ్ళాలి అనుకుంటాం. అలానే, బెంగళూరులో ఒక ఇంజినీర్ ఆకాశ్ ఆనందాని అక్టోబర్ 4న తన ఆఫీస్కి వెళ్ళడానికి ఆటోను ఎంచుకున్నాడు. కానీ ఆ ఆటోలో కూర్చొని డ్రైవర్ ను చూసి ఆ డ్రైవర్ చెప్పిన విషయాలు నిజంగా ఆశ్చర్యానికి గురిచేశాయి.
జస్ట్ రూ. 10 వేల పెట్టుబడితో ఈ వ్యాపారం మొదలు పెట్టండి.. నెలకు రూ. లక్ష వరకు సంపాదించండి..
Smart Business Idea: మన దేశంలో దీపావళి ఉత్సవాలు మొదలయ్యాయి. మార్కెట్లు ఇప్పుడు రంగురంగుల కాంతులతో మెరుస్తున్నాయి, ప్రతి ఇంటిలో ఆనంద వాతావరణం నిండిపోయింది. ఈ పండుగ కాలంలో కొత్త వ్యాపారం ప్రారంభించాలని అనుకునే వారికి ఇప్పుడు ఓ సువర్ణావకాశం. ఎందుకంటే, దీపాల పండుగ అంటే కేవలం లైట్లు మాత్రమే కాదు. కొవ్వొత్తుల కోసం కూడా పెద్ద
US Tariffs కరోనా కంటే ప్రమాదకరమైనవి.. భారత్ కు డేంజర్ బెల్స్..హెచ్చరించిన AIIB చీఫ్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రపంచ దేశాలపై విధించిన అధిక సుంకాలు కరోనావైరస్ మహమ్మారి కంటే ప్రమాదకరమైనవని ఆసియా మౌలిక సదుపాయాల పెట్టుబడి బ్యాంకు (AIIB) చీఫ్ ఆర్థికవేత్త ఎరిక్ బెర్గ్లోఫ్ హెచ్చరించారు. COVID-19 మహమ్మారి లేదా ప్రపంచ ఆర్థిక సంక్షోభం కంటే అమెరికా సుంకాలు ఎక్కువ అనిశ్చితిని సృష్టించాయని ఆయన పేర్కొన్నారు. TOI కు ఇచ్చిన
13,700 పెరిగిన బంగారం ధర.. ట్రంప్ దెబ్బ మాములుగా లేదు ఈ సారి.. అక్టోబర్ 6, సోమవారం ధరలు ఇవే..
బంగారం ధరలు పసిడి ప్రియులకు రోజు రోజుకు దిమ్మతిరిగే షాకిస్తున్నాయి. సెప్టెంబర్ నెలలో భారీగా పెరుతూ వచ్చిన ధరలు అక్టోబర్ మొదటి వారంలోనే సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి.అమెరికా ప్రభుత్వ షట్డౌన్ భయం, ప్రపంచ ఆర్థిక అనిశ్చితి, ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేటు కోతల అంచనాలు అన్నీ కలిసి బంగారం ధరను మళ్లీ చరిత్రాత్మక గరిష్ట స్థాయికి చేర్చాయి.
బంగారం ధరలు పరుగో పరుగో.. తొలిసారిగా 3,900 డాలర్లు దాటిన ఔన్సు పసిడి ధర
అమెరికా ప్రభుత్వ షట్డౌన్ భయం, ప్రపంచ ఆర్థిక అనిశ్చితి, ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేటు కోతల అంచనాలు అన్నీ కలిసి బంగారం ధరను మళ్లీ చరిత్రాత్మక గరిష్ట స్థాయికి చేర్చాయి. సోమవారం ఉదయం అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ఔన్సుకు ధర తొలిసారిగా 3,900 డాలర్లు దాటింది. ఇది పెట్టుబడిదారుల మధ్య భారీ ఉత్సాహాన్ని రేకెత్తించింది. 0027 GMT
H-1B వీసా అంటే చాలా మందికి వాళ్ళ అమెరికా డ్రీమ్కి ఇది ఒక మొడటి అడుగులా భావిస్తారు. చదువుకున్న తర్వాత మంచి ఉద్యోగం, పెద్ద జీతం, మంచి జీవితం ఇదే ఊహ. కానీ ఒక అమెరికన్ మహిళ చెబుతున్న కథ మాత్రం... ఈ డ్రీమ్ వెనక ఉన్న అసలు రియాలిటీ ఎలా ఉందొ చెప్తుంది. ఆమె భర్త
ఈ ఏడాది గోల్డ్ మరియు సిల్వర్ ధరలు చాలా వేగంగా పెరగడంతో చాలా పెట్టుబడిదారులు ఆశ్చర్యపోయారు. అంతర్జాతీయంగా గోల్డ్ ధర 2023 అక్టోబర్లో $1,900 నుండి ఇప్పటివరకు $3,860కి పెరిగింది. భారత్లో కూడా గోల్డ్ ధర రూ. 61,000 నుంచి రూ. 1,17,290 కి పెరిగింది. కేవలం ఒకే ఏడాదిలో గోల్డ్ 45% పెరిగింది ఇంకా ఈ
విశాఖపట్నం కోసం కేంద్రం ఆమోదించిన రూ. 200 కోట్లు విలువైన భారీ వరద రక్షణ ప్రాజెక్ట్
విశాఖపట్నం నగరాన్ని నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ (NDMA) Phase-II అర్బన్ ఫ్లడ్ రిస్క్ మిటిగేషన్ ప్రోగ్రాం కింద ఎంచుకుంది. ఈ ప్రాజెక్ట్ కోసం కేంద్రం రూ. 200 కోట్లు ప్రత్యేకంగా కేటాయించింది. సెంట్రల్ ఫైనాన్స్ కమిషన్ ఆమోదంతో ఈ ప్రోగ్రాం నగరాన్ని వరదలకు ఎదురుగా మరింత బలంగా తయారుచేయడం లక్ష్యంగా రూపొందించబడింది. మొత్తం 11 నగరాల
మధ్యతరగతి కుటుంబాలకు హోమ్ లోన్ ఎందుకు స్మార్ట్ ఎంపిక? ధనవంతుల రహస్యాన్ని తెలుసుకోండి...
భారతదేశంలో చాలామంది మధ్యతరగతి కుటుంబాలకి ఇల్లు అంటే ఒక పెద్ద కల. ఇల్లు కొంటే అది జీవితాంతం పెట్టుబడి అవుతుందని నమ్మకం కూడా బలంగా ఉంటుంది. కానీ చాలా మందికి హోమ్ లోన్ EMIలు పెద్ద బరువుగా అనిపిస్తాయి. నెల నెలా వచ్చే ఈ బాద్యత వల్ల ఆర్థిక స్థిరత్వం దెబ్బతింటుందనే భయం ఉంటుంది. అందుకే చాలామంది
బెంగళూరు మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ (BMRCL) పింక్ లైన్ ఎలివేటెడ్ సెక్షన్ ప్రారంభానికి గడువును మే 2026 కి వాయిదా వేసింది. మొదట 2025లో ప్రారంభం చేయాలని ప్లాన్ చేసారు తరువాత మార్చి 2026 కి మార్చారు. ఈ 7.5 కిమీ పొడవైన ఎలివేటెడ్ స్ట్రెచ్ కలేన అగ్రహార నుండి తావేరేకేరె (స్వాగత్ రోడ్ క్రాస్)
అసలు హోర్డింగ్స్ లేకుండా ఈ బ్రాండ్ ఇండియా స్మార్ట్ఫోన్ మార్కెట్లో 40% షేర్ను ఎలా పొందింది?
భారత మార్కెట్లో ఫోన్ల నుండి గ్యాడ్జెట్ల వరకు చైనా నుంచీ వచ్చే ఉత్పత్తులు ఎక్కువ భాగాన్ని కవర్ చేశాయి. స్మార్ట్ఫోన్ రంగంలో కూడా ఇదే పరిస్థితి. ఇండియన్ బ్రాండ్స్ ఉన్నప్పటికీ, Oppo, Vivo, Realme, OnePlus, iQOO వంటి చైనా ఫోన్లు ఎక్కువ మంది వినియోగదారులను ఆకట్టుకుంటున్నాయి. మీరు స్ట్రీట్లలో భారీ హోర్డింగ్లు చూసినా, BBK ఫోన్లు