కెల్వినేటర్ను కొనుగోలు చేసిన రిలయన్స్ డ్యురబుల్స్ విభాగంలో నూతన శకం
ఇషా అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ రిటైల్, భారతదేశంలో వేగంగా ఎదుగుతున్న కన్స్యూమర్ డ్యురబుల్స్ మార్కెట్ (బాధ్యతారహిత ఉత్పత్తులు)లో తన ప్రభావాన్ని పెంచేందుకు, ప్రసిద్ధమైన ఫ్రిజ్ మరియు వాషింగ్ మెషిన్ బ్రాండ్ కెల్వినేటర్ (Kelvinator) ను స్వాధీనం చేసుకున్నట్లు ఈరోజు ప్రకటించింది. ఈ లావాదేవీకి సంబంధించిన ఆర్థిక వివరాలను సంస్థ మాత్రం వెల్లడించలేదు.కెల్వినేటర్ను తనలో కలిపుకోవడం
విదేశాల్లో చదువు కోసం పంపిన డబ్బు... కానీ రూ.1,700 కోట్లు మారకం రేట్లకే పోతున్నాయి!
భారతదేశంలో పిల్లల్ని విదేశాల్లో చదివించేందుకు డబ్బు పంపిస్తున్న కుటుంబాలు ఫీజు, ఇతర రహస్య ఖర్చుల రూపంలో 2024లో రూ.1,700 కోట్ల (200 మిలియన్ డాలర్ల) నష్టాన్ని చవిచూశాయి అని రెడ్సీర్ స్ట్రాటజీ కన్సల్టెంట్స్ &వైజ్ నివేదిక చెబుతోంది. భారతీయులు విద్య కోసం విదేశాలకు డబ్బు పంపించడంలో ఎన్ని ఖర్చులు పోతున్నాయి? భారతీయులు ప్రతీ ఏడు
రూ. 1.5 లక్షల ఫీజు ఎల్ కెజీకి? బిక్కుబిక్కుమంటున్న మధ్యతరగతి తల్లిదండ్రులు
పిల్లల చదువు పేరు చెప్పి ఇప్పటికే పెంటల బిల్లులు వస్తున్నాయి అని చెబుతున్నారు స్టార్టప్ ఫౌండర్, చార్టర్డ్ అకౌంటెంట్ దీపక్ భాటి. భారతదేశ విద్యా వ్యవస్థ ఇప్పుడు భవిష్యత్తు పైనే ధర కట్టేస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రీ-కెజీ నుంచి కార్పొరేట్ బడ్జెట్తో స్కూల్ ఫీజులు వేస్తున్నాయన్నది ఆయన గమనిక. భవిష్యత్తులో చదువుకోవాలంటే
రూ 2,410 కోట్లతో క్రిస్క్యాపిటల్ తియోబ్రోమాలో 90% షేర్లను సొంతం చేసుకుంటుంది
ChrysCapital ఇప్పుడు భారతదేశవ్యాప్తంగా ప్రఖ్యాత బేకరీ బ్రాండ్ థియోబ్రోమాలో 90% వాటాను సుమారు రూ.2,410 కోట్లకు కొనుగోలు చేయబోతున్నది. థియోబ్రోమాని కైనాజ్ మెస్మాన్ హర్చంద్రాయ్ మరియు ఆమె సోదరి టీనా మెస్మాన్ వైక్స్ స్థాపించారు. ముంబైలో ఒకే ఒక దుకాణంతో ప్రారంభమైన ఈ బ్రాండ్ ఇప్పుడు దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. భారతీయ బేకరీ మార్కెట్లో
బంగారం కొంటే జీఎస్టీ ఎలా లెక్కిస్తారో తెలుసుకోండి, లేకుంటే మీ జేబులకు చిల్లులే..
బంగారం ప్రియులు షాపుల్లో బంగారం కొనుగోలు చేస్తూ ఉంటారు. అయితే వారు కొనుగోలు సమయంలో జీఎస్టీ అనే అంశం ప్రస్తావనకు వస్తూ ఉంటుంది. బంగారు కొన్న తరువాత వారు ఇచ్చే రసీదులో జీఎస్టీ ఇంత కట్ అయింది అంటూ చెబుతారు. అయితే బంగారంపై జీఎస్టీ లెక్కింపు ఎలా వేస్తారు అనేది చాలా మందికి తెలియదు. దీని గురించి
బెంగుళూరు ఇంటి యజమానులు ఇంత సైకోలుగా ఉంటారా..అద్దెదారు కష్టాలపై హాట్ డిబేట్..
భారత సిలికాన్ సిటీ బెంగళూరులో నివసించడం అంటే బాగా రిచ్ అయి ఉండాలి. అయినా అభివృద్ధి చెందుతున్న బెంగళూరులో అద్దెదారులకు మనశ్శాంతి అనేది ఒక కల గానే చెప్పుకోవాలి. మేము దీనిని చెప్పడం లేద కాని ఇటీవలి వైరల్ పోస్ట్ ఒకటి చెబుతోంది. ఇది రెడ్డిట్లో షేర్ చేయబడిన ఒక అద్దెదారు యొక్క వ్యక్తిగత అనుభవం. ఇప్పుడు
ఆర్బీఐ నుంచి మరో శుభవార్త.. ఆగస్టులో మళ్లీ వడ్డీ రేట్లు తగ్గింపు.. ఈ సారి ఎంతంటే..
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరోసారి రెపో రేటు తగ్గించబోతుందని వార్తలు వస్తున్నాయి. ఆగస్టులో జరగబోయే ఆగస్టు ద్రవ్య పరపతి విధాన (మానిటరీ పాలసీ) సమీక్షలో RBI రెపో రేటును తగ్గించబోతోందని జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. ఆగస్టు పాలసీ సమావేశంలో పాలసీ రేటులో మరో 25 బేసిస్ పాయింట్లు (bps) తగ్గించే అవకాశం ఉంది. దీంతో
ఆగని లేఆప్స్.. ఇంటెల్ నుంచి మళ్లీ 5 వేల మంది ఉద్యోగులు రోడ్డు మీదకు..
2025 ఏడాది వచ్చినా టెక్ లేఆప్స్ మాత్రం ఆగడం లేదు. ప్రపంచంలోని టాప్ దిగ్గజాలు ఉద్యోగులను ఇంటికి సాగనంపుతున్నాయి. ఏఐ రాకతో ఈ తొలగింపులు మరీ ఎక్కువయ్యాయి. ఏఐ భయం ఉద్యోగులను ఇప్పుడు అణుక్షణం వెంటాడుతోంది. దీనికి తోడు దూసుకొస్తున్న ఆర్థిక మాంద్య భయాలు కంపెనీలను భయపెడుతున్నాయి. ఇందులో భాగంగానే కాస్ట్ కటింగ్ మొదలు పెట్టాయి. ఉద్యోగులను
రాజీవ్ స్వగృహ ఫ్లాట్లకు పుల్లు డిమాండ్..లాటరీ తేదీ దగ్గరకు వచ్చేస్తోంది త్వరపడండి..
Rajiv Swagruha Flats: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ టౌన్షిప్లలో నిల్వలో ఉన్న ఫ్లాట్లను భారీ స్థాయిలో అమ్మకానికి తెరలేపిన సంగతి విదితమే. బండ్లగూడ, పోచారం, గాజులరామారం ప్రాజెక్టులలోని వేల ఫ్లాట్లు, ప్లాట్లు ఇప్పుడు అమ్మకానికి పెట్టింది రేవంత్ రెడ్డి సర్కారు. ఈ ఫ్లాట్ల విక్రయాల ద్వారా ప్రభుత్వం రూ. 1,000 కోట్లకు పైగా
భారతదేశంపై నమ్మకం.. దేశంలో ఉద్యోగాల క్రియేషన్పై కామన్వెల్త్ బ్యాంక్ సంచలన నిర్ణయం
ఆస్ట్రేలియాలోని అతిపెద్ద హోం లోన్ బ్యాంక్ అయిన కామన్వెల్త్ బ్యాంక్ తాజాగా తీసుకున్న నిర్ణయం స్థానిక ఉద్యోగులకు ఊహించని ఎదురుదెబ్బగా మారింది. స్థానికంగా వందలాది ఉద్యోగాలు తొలగించి, వాటిలో 100కి పైగా ఉద్యోగాలను తక్కువ జీతాల ఖర్చుతో భారతదేశంలోని బెంగళూరులో ఏర్పాటు చేయడం వల్ల ఉద్యోగ భద్రతపై తీవ్ర ఆందోళనలు మొదలయ్యాయి. గత నెలలో
UPI లావాదేవీలు ఆపినా జీఎస్టీ తప్పదు..బెంగళూరు వీధి వ్యాపారులకు ఆదాయపు పన్ను శాఖ హెచ్చరిక..
గత కొద్ది రోజుల నుంచి బెంగుళూరు నగరంలో చిన్న వ్యాపారులు కేంద్రానికి షాకిస్తూ డిజిటల్ పేమెంట్లు వ్యతిరేకిస్తున్న సంగతి విదితమే. యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (UPI) చెల్లింపుల్లో అగ్రగామిగా నిలిచిన సిలికాన్ సిటీ బెంగళూరు ఇప్పుడు కేవలం నగదు ఉంటేనే కొనుగోలు చేయాలని ఖరాఖండిగా చెప్పేస్తోంది. ఐటీ రాజధాని మార్కెట్లలో ఇప్పుడు ఎక్కడ చూసినా No UPI,
స్మార్ట్ఫోన్ ఎగుమతులపై భారత్ను అడ్డుకునేలా చైనా పన్నాగం
ప్రపంచ టెక్ తయారీలో భారతదేశంకో స్థానం సంపాదించాలన్న ఆశతో ముందుకు వెళ్తోంది. మొబైల్ తయారీ రంగం ఇప్పుడు దేశానికి మారిన ముఖచిత్రం. ఆపిల్, గూగుల్, మోటరోలా, శామ్సంగ్... ఇవన్నీ మన భారత భూమినే తయారీ కేంద్రంగా ఎంచుకున్నాయి. కానీ ఈ వేగాన్ని చూసి బాధపడుతున్న దేశం ఒకటి ఉంది అదే చైనా. భారత మొబైల్
లక్ష రూపాయల చేతిలో పట్టుకుని దగ్గరకు రమ్మంటున్న బంగారం.. జూలై 18, శుక్రవారం ధరలు ఇవే..
బంగారం ధరలు మళ్లీ మెల్లిగా పైకి ఎగబాకుతున్నాయి. ఒక్కసారిగా తగ్గుముఖం పట్టిన ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. గత రెండు రోజుల నుంచి తగ్గిన పసిడి ధరలు మళ్లీ ఈ రోజు పెరిగాయి. పసిడి ప్రియులు బంగారం కొనాలా వద్దా అనే సందిగ్ధంలో ఇప్పుడు పసిడి ధరలు ఉన్నాయి. తాజాగా బంగారం ధర లక్ష రూపాయలకు చేరుకోవడానికి ఎంతో
ఆదాయపు పన్ను దాడులు లేకుండా ఇంట్లో ఎంత బంగారాన్ని దాచుకోవచ్చు..
మన దేశంలో బంగారం లోహం మాత్రమే కాదు. విశ్వాసానికి ప్రతీక. అందుకే భారతీయ సంప్రదాయంలో తరతరాలుగా కుటుంబాలన్నీ బంగారాన్ని ఆభరణాలు, నాణేలు రూపంలో కూడబెడుతున్నాయి. అయితే బంగారం నిల్వపై ఆదాయపన్ను శాఖ కఠినమైన నిబంధనలు అమలు చేస్తోంది. మీ ఇంట్లో పరిమితికి మించి బంగారం ఉంటే ఆదాయపు పన్ను శాఖ రైడ్ చేస్తుంది. అసలు మీ పసిడి
విప్రో Q1 ఫలితాలు విడుదల .. లాభాల్లో స్వల్ప తగ్గుదల, డీల్ బుకింగ్స్లో అదరహో
విప్రో తాజా త్రైమాసిక ఫలితాలు టెక్నాలజీ రంగంలో మరింత ఆసక్తిని రేపుతున్నాయి. కంపెనీ కొత్త డివిడెండ్ ప్రకటించడంపై పనికూడా మార్కెట్లో హైలైట్ అయింది. మారుతున్న ఆర్థిక పరిస్థితుల్లో సంస్థ ఆదాయం, నికర లాభంలో నెలకొన్న చిన్న మార్పులు, ప్రాజెక్ట్ బుకింగ్స్, AI పై మేనేజ్మెంట్ వ్యాఖ్యలు వీటన్నింటితో విప్రో త్రైమాసిక ప్రదర్శనపై పరిశ్రమలో పాటు పెట్టుబడిదారుల్లోనూ చర్చలు
పోస్టాఫీసుల్లో సరికొత్త రూల్స్..ఇకపై ఆ ఖాతాలన్నీ ఫ్రీజ్
చిన్న మొత్తాల పొదుపులకు సంబంధించి పోస్ట్ ఆఫీస్ కొత్త నియమాలు జారీ చేసింది. ఈ నియమాల ప్రకారం.. మూడు సంవత్సరాలు వాడని చిన్న పొదుపు ఖాతాలు ఫ్రీజ్ అవుతాయి. మన దేశంలో చిన్న పొదుపు పథకాలు (Small Savings Schemes - SCS) అనేవి సామాన్యులకు చాలా ముఖ్యమైనవి. వాటిల్లో పెట్టుబడులు పెట్టేందుకు దిగువ తరగతి కుటుంబాలు
టీసీఎస్ ఉద్యోగులకు షాకులు మీద షాకులు..ఈ సారి పూర్తిగా జీతం కట్ న్యూస్
TCS సంస్థ భారత్లో ఐటీ రంగానికి మార్గనిర్దేశకంలా నిలుస్తూ, ఉద్యోగ విధానాల్లో ఎన్నో నూతన మార్పులు తీసుకు వస్తుంటుంది. అలాంటి మార్పుల్లో భాగంగా, ఇటీవల అమలులోకి వచ్చిన కొత్త బెంచ్ పాలసీపై అనేక ఉద్యోగులు ఆశ, భయాన్ని వెల్లడిస్తున్నారు. ఒక్క ప్రాజెక్టుకు అప్పగించబడక, తాత్కాలికంగా కేటాయింపులకైన కాలాన్ని కంపెనీ గరిష్ఠంగా 35 రోజులకే పరిమితం చేయడంతో, ఉద్యోగ
రూ. 1 లక్షకే ఇంటి ఓనర్ కావచ్చు…ఇప్పుడు యువతరమంతా దీనిపైనే టార్గెట్ పెట్టుకున్నారు
Gen-Z తరానికి సంపదను నిర్మించడంలో కొత్త ఆలోచనలు, కొత్త అవకాశాలు కనిపిస్తున్నాయి. తమ ఆదాయాన్ని సురక్షితమైన మార్గాల్లో పెంచుకోవాలని, చిన్న మొత్తాలు కూడా పెద్ద పెట్టుబడులకు కొంత వాటా దారుడిగా మారాలని ఇప్పటి యువత చూడటం ఆసక్తికరం. ఫిక్స్డ్ డిపాజిట్లు, సాధారణ పెట్టుబడులకు మారుగా ఇంకొన్ని మార్గాలు కావాలనే యత్నంలో ఫ్రాక్షనల్ రియల్ ఎస్టేట్ పట్ల ఆసక్తి
దేశంలో తగ్గనున్న పెట్రోల్, డీజిల్ ధరలు..కీలక ప్రకటన చేసిన కేంద్రమంత్రి హర్దీప్ సింగ్ పూరి
భారతదేశ ప్రజలకు పెద్ద ఉపశమనం లభించే సంకేతాలు కనిపిస్తున్నాయి.ముడి చమురు ధరలు త్వరలో తగ్గవచ్చని కేంద్ర పెట్రోలియం మంత్రి హర్దీప్ సింగ్ పూరి అన్నారు. ఈ నేపథ్యంలోనే అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధర స్థిరంగా ఉంటే, పెట్రోల్ మరియు డీజిల్ ధరలను తగ్గించే విషయాన్ని పరిశీలిస్తామని పెట్రోలియం మంత్రి హర్దీప్ సింగ్ పూరి మరోసారి అన్నారు.
ఇప్పుడు బంగారం కన్నా విలువైనది ఇదే.. పెట్టుబడిదారులకు కాసుల వర్షం కురిపిస్తోంది
ఒకప్పుడూ బంగారం లాంటి సంప్రదాయ పెట్టుబడులే భారతీయ సంపన్నులకు తొలి ఎంపిక. కానీ ఇప్పుడూ ఏదో మారుతోంది. షేర్ల మార్కెట్లు స్థిరంగా ఉన్నాయి కానీ కొత్తగా ఆకట్టుకునేవిగా లేవు, బంగారం మళ్లీ మిగిలిన పెట్టుబడులా మరింత వృద్ధి చూపించటం లేదు. దీంతో ఇప్పుడు చాలా మంది ధనికులు మరో దిశగా చూస్తున్నారు అదే క్రిప్టోకరెన్సీ.
బంగారం ఏళ్ల పాటు వాడకపోతే పాడవుతుందా..పసిడి మెరుపులో ఉన్న రహస్యం ఏంటీ ?
ప్రపంచంలో బంగారానికి ఉన్న విలువ చాలా ఎక్కువేనని చెప్పుకోవచ్చు. పసిడి పెట్టుబడికి మాత్రమే కాదు అలంకారానికి కూడా ఉపయోగిస్తుంటారు. భావోద్వేగానికి ప్రతీకగా బంగారం నిలుస్తూ ఉంటుంది. మన దేశంలో అయితే బంగారం ఆభరణంగా మాత్రమే చూడకుండా ఓ విలువైన ఆస్తిగా చూస్తారు. సాధారణంగా బంగారం ధర స్థిరంగా ఉండడం లేదా పెరగడం వల్ల పెట్టుబడిదారులు దానిని సురక్షితమైన
తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై షాకింగ్ రిపోర్ట్..ప్రతి ద్రవ్యోల్బణం దశలోకి..
జూన్ నెలలో దేశంలోనే అతితక్కువ ద్రవ్యోల్బణం తెలంగాణలో నమోదైంది. దేశవ్యాప్తంగా గత నెలలో సగటున 2.10% నమోదుకాగా, తెలంగాణలో -0.93% నమోదైంది.కేంద్ర గణాంక &కార్యక్రమ అమలు మంత్రిత్వ శాఖ (MoSPI) విడుదల చేసిన రాష్ట్రాల వారీ CPI డేటా ప్రకారం.. తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో -1.54%, పట్టణ ప్రాంతాల్లో -0.45% మేర నమోదైనట్లు వెల్లడైంది. అత్యధిక
అసలేంటి ఈ నాన్ వెజ్ మిల్క్..అమెరికా మాంసాహార పాలను భారత్ ఎందుకు వ్యతిరేకిస్తోంది ?
What is Non-Veg Milk : భారత్-అమెరికా మధ్య జరుగుతున్న వాణిజ్య ఒప్పంద చర్చలు నాన్ వెజ్ పాలకు సంబంధించిన వివాదంతో నిలిచిపోయాయి. భారతదేశ సంస్కృతి సంప్రదాయాల మీద అమెరికా చేయాలనుకుంటున్న మాంసాహార పాల దాడిని మోదీ సర్కారు తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఈ పాలపై తమకు కొన్ని సాంస్కృతిక ఆందోళనలు ఉన్నాయని భారతదేశం వాదిస్తోంది. కాబట్టి అమెరికా
భారత సంస్కృతిపై నాన్ వెజ్ మిల్క్ దెబ్బ కొట్టిన అమెరికా..నిలిచిపోయిన వాణిజ్య చర్చలు
భారత్-అమెరికా మధ్య జరుగుతున్న వాణిజ్య ఒప్పంద చర్చలు కీలక దశలో నిలిచిపోయాయి. దీనికి ప్రధాన కారణం నాన్ వెజ్ పాలు అని చెప్పుకోవచ్చు. వ్యవసాయం, డెయిరీ ఉత్పత్తుల విషయంలో ఇరువైపులా చర్చలు ఓ కొలిక్కి రాకపోవడంతో చర్చలు అర్థంతరంగా నిలిచిపోయాయి. కాగా అమెరికా డెయిరీ ఉత్పత్తుల దిగుమతులకు భారతదేశం నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. భారతదేశం పాల
బెంగళూరులో సోషల్ మీడియాలో ఫోటోలు చూసి రూ.2 కోట్లతో ఇల్లు కొన్న 24 ఏళ్ళ టెకీ.. తీరా చూస్తే..
ఇంతకుముందు పూర్తిగా ఆఫ్లైన్లోనే సాగిన రియల్ ఎస్టేట్ రంగం, ఇప్పుడు వేగంగా డిజిటల్ దిశగా మారుతోంది. ప్రత్యేకించి ఇన్స్టాగ్రామ్ లాంటి సోషల్ మీడియా వేదికలు ఇప్పుడు ప్రధాన మార్కెటింగ్ సాధనాలుగా మారాయి. ఎందుకంటే అక్కడ లక్షలాది యూజర్లు ఉంటారు. ఇంటి ఫోటోలు, వీడియోలు, లైవ్ టూర్ల వంటి విజువల్ కంటెంట్తో వారి దృష్టిని తేలికగా ఆకర్షించవచ్చు. {image-featurepicpost292-1752728969.jpg
అంతుచిక్కని బంగారం ధరలు, మళ్లీ పెరగడంతో పసిడి ప్రియులకు షాక్, జూలై 18, గురువారం ధరలు ఇవే..
Gold Rate In India: పసిడి ధరలు అంతు చిక్కడం లేదు. పెరిగినట్లే పెరిగి తగ్గుతున్నాయి. అలాగే ఒక్కసారిగా తగ్గుముఖం పట్టిన ధరలు మళ్లీ నింగిని తాకుతున్నాయి. గత రెండు రోజుల నుంచి తగ్గిన పసిడి ధరలు మళ్లీ ఈ రోజు పెరిగాయి. పసిడి ప్రియులు కొనాలా వద్దా అనే సందిగ్ధంలో పసిడి ధరలు ఉన్నాయి. తాజాగా
బంగారాన్ని ఈ రేటు వద్ద మాత్రమే కొనండి..కీలక సూచనలు జారీ చేసిన నిపుణులు
బంగారం ధరలు తగ్గినట్లే తగ్గి మళ్లీ ఊపందుకుంటున్నాయి. తాజాగా బంగారం ధర లక్ష రూపాయలకు చేరువలో ఉంది. ఈ ఏడాది మొదటి ఆరు నెలల్లో బంగారం పెట్టుబడిదారులకు మంచి రాబడిని అందించిందని చెప్పవచ్చు. డాలర్ విలువ పడిపోవడం, వడ్డీ రేట్లలో మార్పులు, ప్రపంచవ్యాప్తంగా రాజకీయ ఉద్రిక్తతలు ఇవన్నీ కలిపి బంగారం ధరను అమాంతం పైకి లేపాయి. 1973
మీ బంగారం లాకర్ లో సురక్షితంగా ఉందా... ఈ స్టోరీ చదివితే మీకే తెలుస్తుంది
మనమందరం చిన్నప్పటి నుంచీ ఒక విషయాన్ని నమ్ముతూ పెరిగాం బంగారాన్ని లాకర్లో పెడితే అది పూర్తిగా భద్రంగా ఉంటుందని. బ్యాంకుల్లో లాకర్ తీసుకోవడం అంటే గర్వంగా అనిపించే వ్యవహారంగా భావించేవాళ్లం. కానీ ఇప్పుడు ఆ భద్రత కూడా ప్రశ్నార్థకం అవుతోంది. ఇటీవల చాలామంది పెట్టుబడిదారులు మరియు ఆర్థిక నిపుణులు ఇదే చెబుతున్నారు బంగారం లాకర్లో నిద్రపోవడం కాదు,
రైతులకు కేంద్రం బంపర్ గిఫ్ట్ – రూ.24,000 కోట్లు విడుదల
ప్రధానమంత్రి మోదీ నేతృత్వంలోని కేంద్ర క్యాబినెట్ ఇటీవల తీసుకున్న ఒక కీలక నిర్ణయంతో 'ప్రధానమంత్రి ధన్‑ధాన్య కృషి యోజన' ఆరు సంవత్సరాల పాటు అమలు చేయడానికి సంవత్సరానికి రూ. 24,000 కోట్లు మంజూరు చేసింది. మొత్తంగా రూ. 1.44 లక్షల కోట్ల పరిస్థితి రైతుల శ్రేయస్సుకు అంకితం చేసిన వార్షిక ప్రణాళిక ఇది. ప్రధానమంత్రి ధన్-ధాన్య కృషి
ప్రపంచంలోని రెండవ అత్యంత సంపన్నుడిగా లారీ ఎలిసన్, మార్క్ జుకర్బర్గ్ను దాటేశాడు
ప్రపంచ ధనవంతుల పట్టికలో పెద్ద మార్పు చోటుచేసుకుంది. టెక్ దిగ్గజాలుగా పేరొందిన మార్క్ జుకర్బర్గ్, జెఫ్ బెజోస్ లాంటి పేర్లు వెనక్కి నెట్టి, ఒరాకిల్ సహ వ్యవస్థాపకుడు లారీ ఎలిసన్ (Larry Ellison). బ్లూమ్బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం ఇప్పుడు ప్రపంచంలో రెండవ అత్యంత ధనవంతుడిగా నిలిచారు. ఈ స్థానం సాధించడానికి కారణం ఒరాకిల్
బెంగుళూరులో ఇంటికి OC అవసరం లేదు.. కర్ణాటక ప్రభుత్వం సంచలన నిర్ణయం
కర్ణాటక ప్రభుత్వం గృహనిర్మాణదారులకు పెద్ద ఊరటనిచ్చే వార్తను అందించింది. ఇకపై కర్ణాటకలో 3 అంతస్తుల భవనాలకు OC మినహాయింపు ఇస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర అర్బన్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ (UDD) తెలిపిన వివరాల ప్రకారం కర్ణాటకలో 1,200 చదరపు అడుగుల స్థలంలో నిర్మించే మూడు అంతస్తుల భవనాలకు ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ (OC) తప్పనిసరి కాదు. సిధ్దరామయ్య
బంగారం ఇప్పుడు కొనకండి..హెచ్చరిస్తున్న బ్యాంక్ నిపుణులు..కారణం ఇదే..
Gold Investment Risk: బంగారం ధరలు నింగిని తాకుతున్న సమయంలో పసిడిపై పెట్టుబడులు అంత సురక్షితం కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. బంగారంలో ఈ సమయంలో పెట్టుబడులు అంత మంచివి కాదని అనేక సమస్యల్లో ఇరుక్కుంటారని ప్రముఖ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్ సార్థక్ అహుజా వార్నింగ్ ఇస్తున్నారు. లింక్డిన్లో దీనిపై ఆయన ఓ కథనం పోస్ట్ చేశారు. పసిడి ధరలు
చెల్లింపుల్లో మోసం ఇక ఫినిష్ – ఈ ఐదు NPCI టిప్స్ పాటిస్తే మీ డబ్బు ఎవరు తాకలేరు!
ఇప్పుడు రోజు డిజిటల్ చెల్లింపులు మన జీవనశైలిలో భాగమయ్యాయి. చిన్నపాటి కొట్టు దగ్గర రూ.30 చెల్లించాలన్నా, మిత్రునికి రూ. 3000 పంపాలన్నా మొబైల్ ఫోన్లోని యూపీఐయే దారి చూపుతోంది. ఈ సౌకర్యం ఎంత వరకూ మేలు చేస్తుందో, అదే రీతిలో అప్రమత్తంగా ఉండకపోతే ప్రమాదం కూడా తెచ్చిపెడుతుంది. రోజురోజుకూ పెరిగే సైబర్ మోసాలు, ఫేక్ లింకులు, OTP
NPS vs EPF vs PPF: 40 ఏళ్ళ వయసులో రూ. కోటి పొదుపుకు ఏది బెస్ట్ ఆప్షన్ ?
NPS vs EPF vs PPF: ఈ రోజుల్లో పొదుపు చేయాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటూ ఉంటారు. అయితే పొదుపు చేయాలనే ఆలోచన తోనే సగం జీవితం గడిచిపోతుంది. ఖర్చులు ఓ పక్క విపరీతంగా పెరిగిపోవడం వల్ల పొదుపు చేయడం అనేది చాలా మందికి పెద్ద సమస్యగా మారింది. నెల జీతం ఖర్చులకే సరిపోతుంటే ఇక మిగిలేది
డెబ్ట్ స్నోబాల్ ... మీ అప్పుల నుంచి బయటపడాలంటే ఈ ప్లాన్ ఫాలో కండి
ఇప్పుడు ప్రతి ఒక్కరూ ఫైనాన్స్ గురించి ఆలోచించాల్సిన కాలం ఇది. అప్పులు తేలికగా లభిస్తున్నాయి, కానీ వాటిని తీర్చడం ఎంతో కష్టమవుతోంది. ఒక రెడ్డిట్ యూజర్ ఇటీవల తన నిజ జీవిత అనుభవాన్ని పంచుకుంటూ అందరికీ ఆదర్శంగా నిలిచాడు. అతడు తన మీద ఉన్న రూ. 12.2 లక్షల అప్పును కేవలం 2 సంవత్సరాల్లో తీర్చాడు, అది
రష్యాతో స్నేహం మానేయండి.. భారత్, చైనాలకు నాటో హెచ్చరిక.. కారణం ఏంటంటే..
ఉక్రెయిన్, రష్యా మధ్య యుద్ధం కొనసాగుతున్న వేళ నాటో.. అగ్రదేశాలకు కీలకమైన హెచ్చరికను జారీ చేసింది. రష్యాతో వాణిజ్యం కొనసాగిస్తున్న దేశాలపై భారీ స్థాయిలో సుంకాలు విధిస్తామని తేల్చి చెప్పింది. ఈ నేపథ్యంలోనే రష్యాతో వాణిజ్య సంబంధాలను కొనసాగించవద్దని నాటో సెక్రటరీ జనరల్ మార్క్ రుట్టే భారత్, చైనా, బ్రెజిల్లను తీవ్రంగా హెచ్చరించారు. రష్యాతో ఈ దేశాలు
ఉద్యోగం కోసం వెతుకుతున్నారా? ఇన్ఫోసిస్ స్ప్రింగ్బోర్డ్ మీ కోసం సిద్ధం..
ఇన్ఫోసిస్ తన సామాజిక బాధ్యత (CSR) కార్యక్రమాల్లో భాగంగా, భారత యువతకు స్థిరమైన ఉపాధి అవకాశాలను అందించేందుకు Springboard Livelihood Programme అనే విభిన్నమైన కార్యక్రమాన్ని ప్రారంభించింది. జూలై 15, 2025న ప్రారంభమైన ఈ ప్రాజెక్ట్, దేశవ్యాప్తంగా ఉన్న లక్షలాది నిరుద్యోగుల భవిష్యత్ను మార్చగల సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఈ ప్రోగ్రామ్ ద్వారా 2030 నాటికి కనీసం
TESLA కాదు TAX-LA.. భారత్లో దుమారం రేపుతున్న టెస్లా వై మోడల్ కారుపై రూ.29 లక్షల పన్ను
అమెరికా ఈవీ దిగ్గజం టెస్లా భారత్ లోకి తన వై మోడల్ ఈవీ కారు ద్వారా గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చిన సంగతి విదితమే. టెస్లా ముంబైలో తన తొలి కార్యాలయాన్ని ప్రారంభించింది. తాజాగా ఈ కారుకు బుకింగ్స్ ప్రారంభమయ్యాయి.ఈ సంవత్సరం మూడవ త్రైమాసికంలో బుకింగ్ చేసుకున్న వారికి వై మోడల్ కారు డెలివరీలు ప్రారంభమయ్యే అవకాశం
పసిడి ప్రియులకు పండగే పండగ..రూ.4,900 తగ్గిన బంగారం ధర..జూలై 16, బుధవారం ధరలు ఇవే..
గత కొన్ని రోజుల నుంచి వరుసగా పెరుగుతూ వస్తున్న బంగారం ధరలు రెండు రోజుల నుంచి తగ్గుముఖం పట్టాయి. ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న రాజకీయ ఉద్రిక్తతల మధ్య పసిడి ధరల్లో మార్పులు చేర్పులు చోటు చేసుకుంటున్నాయి. గత మూడు రోజుల క్రితం ఢిల్లీలో లక్ష మార్కును తాకిన బంగారం ధర ఇప్పుడు కొంచెం తగ్గి పసిడి ప్రియులకు
విన్-విన్ డీల్ త్వరలో? ఇండోనేషియా తర్వాత భారత్పై అమెరికా కన్ను!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల ఇండోనేషియాతో 19 శాతం టారిఫ్తో కూడిన భారీ ట్రేడ్ ఒప్పందాన్ని ప్రకటించిన అనంతరం, ఇప్పుడు భారత్తో కూడిన ట్రేడ్ ఒప్పందంపై మీడియాతో ఇలా స్పందించారు. ఇండియా కూడా అదే దిశగా ముందుకు వెళ్తోంది అని ఆయన తెలిపిన వ్యాఖ్యలు ఇప్పుడు అంతర్జాతీయ వాణిజ్య వర్గాల్లో ఆసక్తిని కలిగిస్తున్నాయి.
రూ. కోటి ఆదాయం, అప్పుల్లేవు..అయినా జీవితం అంటే విరక్తిగా ఉందంటున్న యువ వ్యాపార వేత్త
చాలామంది జీవితంలో డబ్బు సంపాదించాలనే లక్ష్యంగా బతుకుతుంటారు. వారికి ఇంకేమి పట్టవు.. జీవితంలో డబ్బు ఎంత సంపాదిస్తే అంత విలువ ఉంటుది అనుకుంటారు. ఇలా డబ్బు సంపాదించే సమయంలో ఏం కోల్పోతున్నారో తెలుసుకోలేకపోతున్నారు. డబ్బు బాగా సంపాదించాక వెనక్కి తిరిగి చూసుకుంటే వారు కోల్పోయిన జీవితం మొత్తం కనిపిస్తుంది. తాజాగా ఇదే విషయాన్ని ఓ యువ భారతీయ
లక్షల రూపాయల జీతం వదిలి వాచ్ మెన్ గా.. గోల్డ్ మాన్ సాక్స్ వైస్ ప్రెసిడెంట్ జర్నీ ఇదే..
అభిషేక్ కుమార్ ఒక ఐఐటీ గ్రాడ్యుయేట్ మరియు ఐఐఎమ్ విద్యార్థి గోల్డ్మాన్ సాక్స్లో ఉన్నత ఉద్యోగం. ఈ నేపథ్యంలో ఉన్న వ్యక్తి జీవితాన్ని శుభ్రమైన కేబిన్లు, కార్పొరేట్ సమావేశాలు, లక్షల్లో జీతం గుర్తుకు వస్తాయి. కానీ అభిషేక్ కుమార్ మాత్రం ఈ ప్రశాంతమైన మార్గాన్ని వదిలేసి అందరూ ఆశ్చర్యపోయే నిర్ణయాన్ని తీసుకున్నారు. అతను ఒక
విద్యార్థులకు గూగుల్ అదిరిపోయే న్యూస్.. ఏఐ జెమిని ప్యాక్ ఉచితమని కీలక ప్రకటన
ఈ డిజిటల్ యుగంలో చదువు అంటే కేవలం పుస్తకాలు చదవడం మాత్రమే కాదు స్మార్ట్గా నేర్చుకోవడం, టెక్నాలజీని ఉపయోగించడం కూడా చాలా కీలకం. మీరు ప్రాజెక్టులు తయారు చేస్తున్నా సమయాల్లో, గూగుల్ ప్రకటించిన జెమినై ప్రీమియం ఆఫర్ విద్యార్థులకు ఓ వరం లాంటిదే! ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఇప్పుడు విద్యలో ఓ భాగంగా మారిపోయింది. ఇదే
టెస్లా కారు ప్రత్యేకతలు ఇవే..ఒకసారి పుల్ ఛార్జ్ చేస్తే 622 కిలోమీటర్లు..6 సెకన్లకే 100 స్పీడ్..
భారతదేశంలో ప్రజలంతో ఇప్పుడు ఈవీ కార్ల వైపు మొగ్గు చూపుతున్నారు. ప్రజల్లో పెరుగుతున్న పరిజ్ఞానం, చట్టాలలో వస్తున్న మార్పులు వల్ల, ఇప్పుడు చాలా మంది పర్యావరణ హితమైన గ్రీన్ మొబిలిటీ వైపు మళ్లాలని యత్నిస్తున్నారు.ఈ నేపథ్యంలోనే అమెరికా దిగ్గజం టెస్లా తన లేటెస్ట్ మోడల్ వై ఈవీ కారును భారత మార్కెట్ లోకి పరిచయం చేసింది. అయితే
జీతాల పెంపుపై ఉద్యోగులకు టీసీఎస్ బిగ్ షాక్..పనితీరు ఆధారంగా హైక్
దేశంలో అతిపెద్ద ఐటీ సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) తన ఉద్యోగులకు ఊరట కలిగించే నిర్ణయం తీసుకుంది. 2025 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికానికి (ఏప్రిల్-జూన్) 70%కు పైగా ఉద్యోగులకు 100% క్వార్టర్లీ వేరియబుల్ అలవెన్స్ (QVA) చెల్లించనున్నట్లు ప్రకటించింది. ఇది ముఖ్యంగా C2 గ్రేడ్ వరకున్న ఉద్యోగులకు వర్తిస్తుంది. C3 గ్రేడ్
నో ఈఎంఐ ఆప్షన్..టెస్లా కారు సొంతం చేసుకోవాలంటే మొత్తం ఒకేసారి కట్టాల్సిందే..
టెస్లా కారు సొంతం చేసుకోవాలనుకునే వారికి ఇది నిజంగా బ్యాడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఈ కారును వాయిదాల రూపంలో సొంతం చేసుకోవాలనుకునే వారికి కంపెనీ ఆ ఆప్సన్ ఇవ్వలేదని తెలుస్తోంది. మొత్తం పేమెంట్ ఒకేసారి చెల్లించి కారును కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఈ కారు మొదటి వేరియంట్ రియర్-వీల్ డ్రైవ్ (RWD) కాగా దీని ధర
పాకిస్తాన్,చైనాలకు ఇక చుక్కలే.. రూ.5 వేల కోట్లతో భారత్ సరికొత్త వ్యూహం
దాయాది దేశంతో పాకిస్తాన్ తో ఆపరేషన్ సింధూర్ సక్సెస్ తర్వాత భారత్ తన రక్షణ రంగాన్ని మరింత బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తోంది. ఈ నేపథ్యంలోనే దేశ సముద్ర రక్షణ సామర్థ్యాలను మరింత బలోపేతం చేయడంలో భాగంగా ఒక కీలకమైన ముందడుగు పడింది. ఇందులో భాగంగానే మజగాన్ డాక్ షిప్బిల్డర్స్ రూ. 5 వేల కోట్ల
రూ. 40 లక్షలైనా ఫరవాలేదు..డోలీ చాయ్వాలా ఫ్రాంచైజ్ కోసం ఎగబడుతున్న వ్యాపారులు..
చాయ్ అంటే కేవలం ఒక వేడి పానీయం కాదు. అది ఓ రిలీఫ్, ఓ రిలేషన్, ఓ బ్రేక్ టైం బంధం. మనందరిలోనూ రోజుకు కనీసం ఒక్కసారైనా ‘ఓ కప్పు చాయ్ అయితే బాగుండేదే!' అనే భావన కలుగుతుంటుంది. అటువంటి భావనలతోనే మన హృదయాల్లో స్థానం సంపాదించుకున్న బ్రాండ్ డోలీ వాలా చాయ్. ఇప్పుడు అదే బ్రాండ్
టెస్లా ఈవీ కార్లు భారత్కు వచ్చేశాయి..వై మోడల్ కారు ధర గురించి తెలిస్తే షాకవ్వాల్సిందే..
ప్రపంచ బిలియనీర్, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ (Elon Musk)కు భారత వ్యాపార రంగంలోకి ఎంట్రీ ఇచ్చాడు. ఎలక్ట్రిక్ కార్ల తయారీ దిగ్గజం (electric cars) టెస్లా (Tesla) తన Y మోడల్ కారుతో ఎట్టకేలకు ఇండియాలోకి అడుగుపెట్టింది. ఈ రోజు ముంబైలోని బాంద్రాలో గల కుర్లా కాంప్లెక్స్ (BKC)లోని మేకర్ మ్యాక్సిటీ మాల్లో తన తొలి
ఆరేళ్ల తర్వాత భారత్కు డబుల్ బూస్ట్..దేశ ఆర్థిక వ్యవస్థకు మంచి రోజులు
భారతదేశ ఆర్థిక వ్యవస్థకు మంచి రోజులు కనిపిస్తున్నాయి. జూన్ నెలలో రిటైల్, టోకు ద్రవ్యోల్బణం బాగా తగ్గింది. ఈ గణాంకాలు ఆర్థిక వ్యవస్థకు పెద్ద ఉపశమనం కలిగించేవిగా చెప్పుకోవచ్చు. రిటైల్ ద్రవ్యోల్బణం (Consumer Price Index- CPI ఆధారంగా) ఆరు సంవత్సరాలకు పైగా 2.1 శాతం కనిష్ట స్థాయికి పడిపోయింది. అదే సమయంలో టోకు ద్రవ్యోల్బణం (Wholesale
మహిళలకు గుడ్ న్యూస్..రూ. 1100 తగ్గిన బంగారం ధర, జూలై 15, మంగళవారం ధరలు ఇవే..
పసిడి ప్రియులకు శుభవార్త.. ఈ మధ్య వరుసగా పెరుగుతున్న బంగారం ధరలు నేడు కాస్త తగ్గుముఖం పట్టాయి. నిన్న దేశ రాజధాని ఢిల్లీలో లక్ష మార్కును తాకిన బంగారం ధర నేడు తగ్గుముఖం పట్టి పసిడి ప్రియులకు ఊరట కలిగించింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యూరోపియన్ యూనియన్, మెక్సికో నుండి దిగుమతులపై 30 శాతం సుంకం
ఏపీ స్పేస్ పాలసీ 4.0 వచ్చేస్తోంది: అంతరిక్షంలో ఆంధ్రప్రదేశ్ రెపరెపలు
భారతదేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న అంతరిక్ష రంగంలో తన స్థానాన్ని మరింత బలపరిచేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భారీ అడుగు వేసింది. రాష్ట్ర ప్రభుత్వం తాజాగా స్పేస్ పాలసీ 4.0ను ప్రకటించింది, తద్వారా వచ్చే పదేళ్లలో రూ. 25,000 కోట్ల పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఈ పాలసీ కింద లేపాక్షి మరియు తిరుపతి ప్రాంతాల్లో రెండు సమగ్ర
ఇండియాలో రూ.25 కోట్లు బిడ్డను పెంచడానికి సరిపోతాయా..ఎన్నారై దంపతులు సంధించిన ప్రశ్నపై హాట్ డిబేట్..
ఇండియాలో బిడ్డను పెంచడానికి రూ. 25 కోట్లు సరిపోతుందా? భారతదేశానికి తిరిగి వస్తున్న ఎన్నారై జంట ప్రశ్న ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నేటి మనుషులను పరిగెత్తిస్తున్న జీవనశైలి, నిరంతర హడావిడి ప్రపంచంలో ఒక NRI జంట రెడ్డిట్ లో అడిగిన ఒక సాధారణ ప్రశ్న వేలాది మందిని ఆలోచించేలా చేస్తోంది. భారతదేశంలో ఒక బిడ్డను
భారత్-అమెరికా ట్రేడ్ డీల్.. డేంజర్ జోన్లోకి రైతులు..ఏకంగా ఏడాదికి రూ.1.03 లక్షల కోట్లు నష్టం..
India-US trade deal: భారత్- అమెరికా మధ్య ట్రేడ్ డీల్ ఇంకా కొలిక్కి రావడం లేదు. తాజాగా మరోసారి చర్చల కోసం భారత బృందం అమెరికా చేరుకుంది. తాజా చర్చల కోసం భారత వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ నుండి సీనియర్ బృందం వాషింగ్టన్ డిసిలో అడుగుపెట్టింది.అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన అధిక సుంకాల గడువు
కొత్త విల్లా vs పాత ఫ్లాట్: బెంగళూరులో ఏది కొంటే ఇప్పుడు ఎక్కువ లాభదాయకమో తెలుసుకోండి
భారతదేశ సిలికాన్ సిటీ బెంగళూరు నగరంలో రియల్ ఎస్టేట్ మార్కెట్ క్రమంగా జోరు అందుకుంటోంది. నగరంలో ఇళ్ల ధరలు క్రమంగా పెరుగుతున్నాయి.ముఖ్యంగా డిమాండ్ ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో సరసమైన రియాల్టీ ఆస్తులు బాగా తగ్గాయి. ఇదే సమయంలో గృహ కొనుగోలుదారుల్లో ఏది కొనుగోలు చేయాలనే దానిపై ఆలోచనలో పడుతున్నారు.వెంటనే మారడానికి సిద్ధంగా ఉన్న పాత స్థానిక ఫ్లాట్ను
సైనా నెహ్వాల్ నికర ఆస్తులు ఎంతో తెలిస్తే షాకవ్వాల్సిందే..భర్తతో విడిపోతున్నట్లు సంచలన ప్రకటన
ఒకప్పుడు భారతదేశపు స్టార్ జంటగా వెలుగొందిన బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్- పారుపల్లి కశ్యప్ తమ ఏడేళ్ల వివాహ బంధాన్ని ముగించుకుంటున్నట్లు ప్రకటించారు. ఇది భారతదేశం అంతటా విస్తృతంగా చర్చనీయాంశంగా మారింది. ఈ విషయాన్ని సైనా స్వయంగా తన సోషల్ మీడియా ఖాతా ఇన్స్టాగ్రామ్లో ఓ పోస్టు ద్వారా చెప్పుకొచ్చారు.కొన్నిసార్లు జీవితం మనల్ని వేరు వేరు దారుల్లోకి
పసిడి ప్రియులకు భారీ షాకిచ్చిన ట్రంప్..ఒక్క నిర్ణయంతో బంగారం ధరలు పరుగో పరుగు
పసిడి ప్రియులకు బిగ్ షాక్ తగిలింది. పసిడి ధరలు ఏకంగా లక్ష మార్కును తాకాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యూరోపియన్ యూనియన్, మెక్సికో నుండి దిగుమతులపై 30 శాతం సుంకం విధిస్తామని బెదిరించిన తర్వాత పసిడి ధరలు ఒక్కసారిగా పెరిగాయి. పెట్టుబడిదారులు మళ్లీ బంగారం వైపు పరుగులు పెట్టారు. జూలై 14, సోమవారం బంగారం ధర
రూ. 2.5 కోట్లు జీతం..అయినా బతుకు మీద ఆశలేదు..డబ్బు మాయలో సర్వస్వం కోల్పోయిన టెకీ కథ చదవండి
డబ్బు అనేది జీవితం కాదు. ఒక్కోసారి డబ్బు జీవితాన్ని కాపాడలేకపోవచ్చు. మానవ సంబంధాలను బలపర్చలేకపోవచ్చు. డబ్బు అనే మాయలో పడి అందరూ కుటుంబాన్ని,బంధాలను కోల్పోతున్నారు. డబ్బే సర్వస్వం అని బతికిన చాలామంది చివరకు అది శాశ్వతం కాదని తెలుసుకుంటున్నారు. డబ్బు కోసం పరుగులు పెడుతూ విలువైన దాన్ని ఏం కోల్పోతున్నారో తెలుసుకుంటున్నారు. తాజాగా బెంగళూరుకు చెందిన ఓ
నల్లధనాన్ని తెల్లధనంగా మార్చే ప్రక్రియ ఇదే.. షాకింగ్ విషయాలు బయటపెట్టిన మాజీ ED చీఫ్ కర్నాల్ సింగ్
మీరు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ లేదా ED పేరు వినే ఉంటారు..దేశంలో ఎక్కడ నల్లధనం ఉన్నా రైడ్ చేసి నేరస్తులను పట్టుకునే ఓ పవర్ పుల్ వ్యవస్థ.. అయితే తాజాగా భారతదేశంలో నేరస్థులు, రాజకీయ నాయకులు నల్లధనాన్ని తెల్లధనంగా ఎలా మారుస్తున్నారనే అంశంపై మాజీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ (ED) కర్నాల్ సింగ్ కీలక వివరాలను వెల్లడించారు. సక్సెస్ అయిన
టీసీఎస్ ఉద్యోగులకు గుడ్ న్యూస్..జీతాల పెంపుపై సీఎఫ్వో కీలక ప్రకటన
భారత ఐటీ దిగ్గజం టీసీఎస్ ఉద్యోగులకు శుభవార్తను అందించింది. కంపెనీ సీఎఫ్ఓ సమీర్ సెక్సారియా మీడియాతో మాట్లాడుతూ..తమ 6 లక్షల మంది ఉద్యోగులకు వేతనాల పెంపు మా మొదటి ప్రాధాన్య అంశమని తెలిపారు. కాగా టీసీఎస్ మూడు రోజుల క్రితం కంపెనీ తొలి త్రైమాసికి ఫలితాలను ప్రకటించిన సంగతి విదితమే. ఈ క్రమంలోనే జీతాల పెంపుపై ఉద్యోగులకు
లక్ష రూపాయలు తాకిన బంగారం ధర, వారం రోజుల్లోనే భారీ షాక్.. జూలై 14, సోమవారం పసిడి ధరలు ఇవే..
ఈ వారం బంగారం ధరలు భారీగా పెరిగాయి. జూలై 14న, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం దేశ రాజధాని ఢిల్లీలో లక్ష రూపాయలను తాకింది. ప్రపంచ వ్యాప్తంగా వాణిజ్య ఉద్రిక్తతలు, అమెరికా విధించిన కొత్త సుంకాలు, పశ్చిమాసియాలో నెలకొన్న పరిస్థితుల వల్ల పసిడి వంటి డిమాండ్ ఆస్తులపై పెట్టుబడిదారుల ఆసక్తి పెరుగుతోంది. ప్రపంచ మార్కెట్లో స్పాట్
బంగారం vs బిట్కాయిన్: అనిశ్చిత కాలంలో భద్రతకు ఏది మేలు?
ఈ మధ్యకాలంలో అంతర్జాతీయ రాజకీయాలు మళ్లీ ఉలికిపాటుకు గురిచేస్తున్నాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తిరిగి రాజకీయంలో చురుగ్గా మారడంతో, అతని వాణిజ్య విధానాల గురించి ఆందోళనలు తిరిగి మొదలయ్యాయి. ముఖ్యంగా, సుంకాల విషయంలో ట్రంప్ విధానాలు ఇప్పటికే మార్కెట్లపై ప్రభావం చూపుతున్నాయి. దీంతోపాటు, ఇన్వెస్టర్లలో ఒక కీలక ప్రశ్న తలెత్తుతోంది. ఇలాంటి అనిశ్చితి పరిస్థితుల్లో బంగారం భద్రమా?
క్రెడిట్ కార్డుతో బంగారం కొనడం: తెలివైన ఎంపికా? లేక నష్టమా?
ఈ రోజుల్లో బంగారం కొనడమే కాదు, దానిని కొనుగోలు చేసే విధానం కూడా మారిపోయింది. నగదు లేకున్నా, ఖర్చు ఎక్కువైనా, చాలామంది క్రెడిట్ కార్డుల మీద ఆధారపడుతున్నారు. ప్రత్యేకించి పెళ్లిళ్లు, పండగలు, గిఫ్ట్ల కోసం బంగారం తీసుకోవాలనిపించినప్పుడు... చేతిలో నగదు లేకపోయినా క్రెడిట్ కార్డు ఒక్కదాని మీదే ఆశ పెట్టుకుంటారు. అయితే బంగారం లాంటి విలువైన వస్తువులను
ఉద్యోగులకి పెద్ద ప్రశ్న: మీ పదవీ విరమణ డబ్బు సరైన చోట ఉందా? (EPF vs NPS)
ఈ రోజు మనం ఎంత సంపాదిస్తున్నామన్నది కాదు, రేపటి జీవితాన్ని ఎంత బాగా ప్లాన్ చేసుకున్నామన్నదే నిజమైన ఆర్థిక విజయం. ఇప్పటివరకు జీతాలు వస్తున్నాయ్, ఖర్చులు కట్టేస్తున్నారు, కానీ మనకి ఉద్యోగం లేని రోజుల్లో కూడా మనల్ని మనమే సపోర్ట్ చేసుకోవాలంటే? అక్కడే వస్తుంది రిటైర్మెంట్ ప్లానింగ్ గురించి. ఇప్పుడు చాలా మంది మధ్యతరగతి ఉద్యోగులు ఎదుర్కొంటున్న
ఒక కల, ఒక ప్రయత్నం… కానీ మార్కెట్ వాస్తవాల ముందు తలవంచిన బెంగళూరు స్టార్టప్ ‘Blip’
ఇన్నాళ్లుగా బెంగళూరు అంటే టెక్నాలజీ, స్టార్టప్లు, కొత్త ఆలోచనలకు హబ్. ప్రతి వీధిలో ఒక ఐడియా, ప్రతి క్యాఫేలో ఒక స్టార్టప్ స్టోరీ. అలా జన్మించిన ఓ ప్రయోగమే ‘Blip'. ఇది కేవలం ఫ్యాషన్ స్టార్టప్ కాదు పది నిమిషాల్లో ఫ్యాషన్ డెలివరీ! అన్న వినూత్న ఆలోచనతో ముందుకు వచ్చింది. కానీ ఆ కల ఒక్క ఏడాది
X ప్లాన్ ధరల్ని చూస్తే నమ్మలేరు – నెలకు ఓ కాఫీ రేటుకే బ్లూ టిక్!
ఒకప్పుడు ట్విట్టర్లో బ్లూ టిక్ అంటే స్టేటస్, ఇప్పుడు మాత్రం సబ్స్క్రిప్షన్కి సింబల్ అయ్యింది. ఎలాన్ మస్క్ చేతుల్లోకి వచ్చిన తర్వాత ట్విట్టర్ (ఇప్పటి X) రూపురేఖలే మారిపోయాయి. ఒక్కో మార్పు వినియోగదారులకు ఆశ్చర్యంగా, కొన్ని మార్పులు అభిప్రాయ భేదాలకు కారణంగా మారాయి. కానీ తాజాగా తీసుకున్న నిర్ణయం మాత్రం చాలామందికి ఊరట కలిగించేదిగా మారింది. పూర్తిగా
మధ్య తరగతికి శుభవార్త.... ఇక నుంచి ఏసీలు, బీమా, నిత్యావసరాల పై ధరలు తగ్గుతున్నాయి
ఇకపై ఏసీలు, గృహ ఉపయోగ వస్తువులు, బైసికిళ్లు, టూత్పేస్ట్, షూస్ వంటి వస్తువులు మరింత చౌకగా మారే అవకాశం కనిపిస్తోంది. ఎందుకంటే తాజాగా జరగబోయే GST కౌన్సిల్ సమావేశంలో 12% GST స్లాబ్ను పూర్తిగా తొలగించాలనే ఆలోచనపై తీవ్ర చర్చలు జరగనున్నాయి. దీని వల్ల నిత్యావసర వస్తువులపై దాక్కున్న పన్ను భారం తక్కువై, సాధారణ మధ్యతరగతి ప్రజలకు
డిగ్రీలు, CV పక్కన పెట్టేసిన కంపెనీ ఈ స్టార్టప్ కొత్త హైరింగ్ రూల్స్ చూసి టెక్ రంగం షాక్
ఇప్పటి కాలంలో టెక్ రంగంలో ఉద్యోగం దొరకాలంటే డిగ్రీ, రిజ్యూమ్, నెట్వర్క్ ఇవన్నీ తప్పనిసరి అనే నమ్మకం ఎక్కువగా ఉంది. కానీ బెంగళూరులోని స్టార్టప్ స్మాలెస్ట్ ఏఐ(Smallest AI) వ్యవస్థాపకుడు సుదర్శన్ కమత్ ఇటీవల చేసిన ఓ పోస్టు ఈ నమ్మకాలను తుడిచి పెట్టింది. ఆయన తన కంపెనీలో ఫుల్ స్టాక్ లీడ్ ఉద్యోగానికి
అనంత్ అంబానీ -రాధికా మర్చంట్ పెళ్లి వేడుక ప్రపంచ వ్యాప్తంగా విశేషంగా అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ వేడుక భారత సంప్రదాయాల వైభవాన్ని, సాంస్కృతిక సంపదను ప్రపంచానికి చాటిచెప్పింది. భారతదేశం ఎంత ఆధునికంగా మారుతున్నా.. కొత్త పుంతలు తొక్కుతున్నా.. పూర్వీకుల సంప్రదాయాలకు గౌరవం ఇచ్చే దేశంగా ఇప్పటికీ బలంగా ఉందన్న విషయాన్ని అనంత్ అంబానీ -రాధికా మర్చంట్
మీరు ఉద్యోగాల వైపు వెళితే AIతో రోడ్డు మీదకు రావాల్సిందే..అందుకే మీరు ఏం చేయాలంటే..
AI రాకతో ఉద్యోగలు భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా పనులన్నీ శరవేగంగా జరిగిపోతున్నాయి. కృత్రిమ మేధ అనేది ఇప్పుడు సాఫ్ట్వేర్ ఉద్యోగుల నుంచి సామాన్యుల వరకు ఒక నిత్యావసరంగా మారిపోయింది.చాలా మంది దీని ప్రభావంతో తమ ఉద్యోగాలను కోల్పోతున్నారు. మానవ వనరులను ధ్వంసం చేస్తూ ఏఐ ముందుకు దూసుకువెళుతోంది. తాజాగా AI కారణంగా తెలివైన
రెపో రేటు తగ్గినా మీ EMI తగ్గలేదా..కారణమిదే..90 రోజుల్లో సాల్వ్ కాకుంటే మీరు లక్షల్లో నష్టపోతారు
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఇతర బ్యాంకులకు అప్పుగా ఇచ్చే వడ్డీ రేటును రెపో రేటు అంటారనే విషయం అందరికీ తెలిసిందే. RBI ఇటీవల ఈ రెపో రేటును 6% నుండి 5.5 శాతానికి తగ్గించింది. ఇది రుణాల వడ్డీ రేట్లను తగ్గించి.. ప్రజలకు ఆర్థిక ఊరట ఇవ్వాలన్న ఉద్దేశంతో తీసుకున్న నిర్ణయం. అయితే ఇది
ప్రపంచ దేశాలకు చైనా షాక్..డబ్బంతా ఆ 4 బ్యాంకుల దగ్గరే..అమెరికాతో పాటు కనపడని భారత్
ఒకప్పుడు స్థానికంగా నడిచే చిన్న బ్యాంకులు మన కళ్లముందే కనిపించేవి. కానీ ఇప్పటి రోజుల్లో పరిస్థితి మారిపోయింది. చిన్న బ్యాంకుల సంఖ్య వేగంగా తగ్గిపోయింది. 2000 నుండి 2014 మధ్య, 3,000 కంటే ఎక్కువ చిన్న బ్యాంకులు అమెరికాలో మూతపడ్డాయి. అదే సమయంలో పెద్ద బ్యాంకులు తమ ఆస్తులను మరింతగా పెంచుకున్నాయి.ఈ పరిస్థితిని బాగా వివరించే గణాంకాలను
బంగారం ధర రూ.30 వేలు తగ్గే ఛాన్స్..చైనా చేతిలోనే అంతా ఉంది..ఒకే ఒక్క నిర్ణయం..
దేశంలో గత కొంత కాలంగా తగ్గుముఖం పట్టిన బంగారం ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. అంతర్జాతీయంగా నెలకున్న ఉద్రిక్త పరిస్థితుల ప్రభావంతో బంగారం ధరల్లో మార్పులు చేర్పులు చోటు చేసుకుంటున్నాయి. జూలై 12 తేదీ గురువారం బంగారం ధరలను పరిశీలిస్తే.. 24 క్యారెట్ల గ్రాము బంగారం ధర 77 రూపాయిలు పెరిగింది. ప్రస్తుతం గ్రాము బంగారం ధర రూ.9,977
యూట్యూబ్ క్రియేటర్లకు భారీ షాక్..ఏఐ కంటెంట్కు నో రెవిన్యూ, జూలై 15 నుంచి కొత్త రూల్స్..
You Tube Monetization New Rules: యూట్యూబర్లు అలర్ట్ కావాల్సిన సమయం వచ్చేసింది. తాజాగా యూట్యూబ్ నుంచి కీలక అప్డేట్ వచ్చింది. జూలై 15 నుంచి యూట్యూబ్ కొత్త రూల్స్ (You Tube Monetization New Rules) అమల్లోకి వస్తాయని యూట్యూబ్ కంపెనీ స్పష్టం చేసింది. కాగా YouTube చాలా కాలంగా తీవ్రమైన సమస్యను ఎదుర్కొంటోంది. AI
ఆర్థిక శక్తిగా భారత్ను నిలబెట్టిన పెళ్లి వేడుక.. ఇండియాకు ప్రపంచ స్థాయి గుర్తింపు..
2024 జూలై 12 భారతదేశ చరిత్రలో ఈ రోజు ఎన్నటికీ మర్చిపోలేనిదిగా మిగిలిపోతుంది. దేశంలోని అత్యంత ధనవంతుడైన వ్యాపారవేత్త ముఖేష్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ- రాధిక మర్చంట్ పెళ్లి అత్యంత వైభవంగా, ప్రపంచ దృష్టిని ఆకర్షించేలా జరిగింది. కానీ ఇది కేవలం ఓ కుటుంబ వేడుకగా మాత్రమే నిలవలేదు. భారతదేశాన్ని ప్రపంచ పటంలో ఒక విశిష్ట
భారీగా పెరుగుతున్న వెండి ధర..బంగారాన్ని వెనక్కి నెట్టేసి పరుగులు..కారణం ఏంటంటే..
Silver Price Today: 2025 జూలై 12, శుక్రవారం భారతదేశంలో వెండి ధరలు సరికొత్త గరిష్ఠాన్ని నమోదు చేశాయి. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX)లో వెండి ఫ్యూచర్స్ ధర కిలోకు రూ. 1,10,000కు మించి ట్రేడవుతోంది. స్పాట్ మార్కెట్లో వెండి గ్రమ్ ధర రూ.109.90 వద్ద ఉండగా, కిలో ధర రూ. 1,09,900కు చేరుకుంది. ఇది దేశవ్యాప్తంగా
ఇంజిన్ స్విచ్ ఆఫ్ చేసిందెవరు..ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం ప్రాథమిక నివేదికలో షాకింగ్ విషయాలు
Air India Plane Crash Probe: జూన్ 12న అహ్మదాబాద్లో కూలిపోయిన ఎయిర్ ఇండియా బోయింగ్ 787 డ్రీమ్లైనర్ విమానం ప్రాథమిక దర్యాప్తు నివేదిక బయటకు వచ్చింది. టేకాఫ్ అయిన కొన్ని క్షణాల్లోనే విమానం రెండు ఇంజిన్లలో ఇంధన సరఫరా ఆగిపోయిందని 15 పేజీల నివేదికలో వెల్లడైంది. దీని కారణంగా, విమానం యొక్క థ్రస్ట్ ఆగిపోయి అది
దేశంలో గత కొంత కాలంగా తగ్గుముఖం పట్టిన పసిడి ధరలు మళ్లీ పెరిగాయి. గత మూడు రోజుల నుంచి బంగారం ధరలు పెరుగుతూ వస్తున్నాయి. అంతర్జాతీయంగా నెలకున్న ఉద్రిక్త పరిస్థితుల ప్రభావంతో బంగారం ధరల్లో మార్పులు చేర్పులు చోటు చేసుకుంటున్నాయి.అగ్రరాజ్యం అమెరికాలో ఆగస్ట్ 1 నుంచి డొనాల్డ్ ట్రంప్ విధించిన అధిక టారిఫ్లు అమలులోకి రానున్నాయి. అమెరికా
HULకి తొలి మహిళా CEOగా ప్రియా నాయర్.. రయ్యిమంటూ దూసుకుపోయిన షేర్లు
హిందుస్థాన్ యూనిలీవర్ (HUL) భారీ నిర్ణయం తీసుకుంది. సంస్థ కొత్త CEO & MDగా ప్రియా నాయర్ ని నియమించడంతో షేర్ మార్కెట్లో వెంటనే దాని ప్రభావం కనిపించింది. శుక్రవారం నాడు, HUL షేర్స్ దాదాపు 5 శాతం వరకు పెరిగి రూ. 2,530 వద్ద ట్రేడ్ అయ్యాయి. ఇది ఇటీవల కాలంలో కంపెనీకి వచ్చిన విశ్వాసాన్ని
2009లో కేవలం రూ.2 పెట్టుబడి ఇందులో పెట్టుంటే ఇప్పుడు రూ. కోటి అయ్యేది..
2009లో బిట్కాయిన్ కేవలం రూ. 2.25 పెట్టుబడి పెడితే, అది ఈరోజు రూ. 1 కోటి దాటి ఉంటుంది. ఇది సినిమా కధలా అనిపిస్తున్నా, వాస్తవంలో బిట్కాయిన్ ప్రయాణం కూడా అంతే థ్రిల్లింగ్గా ఉంది. బిట్కాయిన్ ధర శుక్రవారం (2025 జూలై 11) తన చరిత్రలోనే గరిష్ఠ స్థాయికి చేరింది - $116,906.22. ఇది తాజా మారకం
ఇకపై ఆధార్ అప్డేట్ చేయడం అంత ఈజీ కాదు - డాక్యుమెంట్ వెరిఫికేషన్ తప్పనిసరి
ఏ వ్యక్తి అయినా తన గుర్తింపును సాక్ష్యంగా చూపాలంటే, ఆధార్ కార్డు ఇక తప్పనిసరి. ప్రభుత్వ స్కీములు నుంచి బ్యాంకింగ్ వరకూ ప్రతి దశలో ఆధార్ అవసరం అయ్యే రోజుల్లో, ఐడెంటిటీని తప్పుగా వాడేవారికి చెక్ పెట్టేందుకు UIDAI (యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా) కొత్త నియమాలు తీసుకువస్తోంది. ఇప్పటిదాకా ఆధార్ పొందడం, అప్డేట్ చేయడం
టాటా మోటార్ నుంచి క్రేజీ అప్డేట్: EV బ్యాటరీకి లైఫ్టైమ్ వారంటీ… కిలోమీటర్లకు లెక్కలే లేవు!
ఎలక్ట్రిక్ వాహనాలు కొనాలంటే చాలా మందికి ముందుగా గుర్తొచ్చేది బ్యాటరీ ఎంత కాలం పనిచేస్తుంది? అనే ప్రశ్నే. కొన్ని లక్షల రూపాయలు పెట్టి, నాలుగు ఐదేళ్లకే బ్యాటరీ మార్చాల్సి వస్తుందా? ఇలాంటి ఆందోళనలు చాలా మందికే ఉన్నాయి. కానీ ఇప్పుడు టాటా మోటర్స్ ఓ మంచి నిర్ణయంతో EV మార్కెట్లో కొత్త నమ్మకాన్ని నింపింది. EV బ్యాటరీకి
ఉద్యోగం ఉంటుందా..ఊడుతుందా.. టీసీఎస్ ఉద్యోగులను వెంటాడుతున్న భయం.. నో ఇంక్రిమెంట్
దేశంలో అతిపెద్ద ఐటీ సేవల సంస్థ అయిన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) ఇంకా 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన సాలరీ ఇంక్రిమెంట్ పై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేసింది. ఈ నిర్ణయం ఆలస్యం కావడం ఉద్యోగుల్లో భవిష్యత్ భద్రతపై సందేహాలు, ఆందోళనలకు దారితీస్తోంది. TCS మానవ వనరుల విభాగం మిలింద్ లక్షద్
ఒక్క ఫ్లాట్కి రూ. 52 కోట్లు? ఎవరు కొన్నారో తెలుసుకుంటే షాక్ అవుతారు....
ఒకప్పుడు ఫుడ్ డెలివరీ స్టార్టప్గా మొదలై, ఇప్పుడు బిలియన్స్ వ్యాల్యూషన్ కంపెనీగా ఎదిగిన జోమాటో వ్యవస్థాపకుడు డీపిందర్ గోయల్ తాజాగా తన వ్యక్తిగత జీవితంలో ఢిల్లీకి సమీపంలోని గురుగ్రామ్లోని డీఎల్ఎఫ్ ది కామెలియాస్ అనే అత్యంత ప్రీమియం ప్రాజెక్టులో ఆయన రూ. 52 కోట్ల విలువైన లగ్జరీ అపార్ట్మెంట్ కొనుగోలు చేశారు. డీఎల్ఎఫ్ ది
ఉద్యోగం మారితే PF ట్రాన్స్ఫర్ ఎలా? ప్రతి ఉద్యోగి తెలుసుకోవాల్సిన పూర్తి గైడ్
ఉద్యోగం మారినప్పుడు అందరికీ మొదట గుర్తుకొచ్చేది నా పాత కంపెనీలో ఉన్న PF ఏమైపోతుందో? అనే ప్రశ్నే. కానీ ఇప్పుడు ఆ విషయం గురించి ఆందోళన అవసరం లేదు. ఎందుకంటే, EPFO అందిస్తున్న కొత్త ఆన్లైన్ సిస్టమ్ వల్ల మీ పాత PFను కొత్త కంపెనీ ఖాతాలోకి సులభంగా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఇది కేవలం
హైదరాబాద్ రియల్ ఎస్టేట్కు వెన్నెముకలా ఐటీ, బూస్ట్ ఇస్తున్న గ్రిడ్ పాలసీ..
Hyderabad Real Estate:తెలంగాణ రాజధాని హైదరాబాద్ నగర రియల్ ఎస్టేట్ అభివృద్ధిలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) రంగం కీలక పాత్ర పోషిస్తోంది.నగర రియాల్టీ మార్కెట్కు అభివృద్ధి చెందుతున్న ఐటీ రంగం బలమైన వెన్నెముకలా మారింది. ఐటీ ఉద్యోగుల ఉపాధి అవకాశాలు, ఆదాయ స్థాయిల పెరుగుదలతో నగరంలో గృహాల కొనుగోళ్లకు తోడ్పాటునిస్తూ.. పెద్ద ఎత్తున కార్యాలయ స్థలాల అవసరాన్ని
నెలకు రూ. 5,000 పెడితే కోటి రూపాయలు మీ చేతుల్లో.... ఆలస్యమెందుకు వెంటనే మొదలుపెట్టండి!
కోటీశ్వరుడు కావడం అనేది చాలా మందికి పెద్ద లక్ష్యంగా ఉంటుంది. అయితే, ఇది సాధ్యమే కానీ కొంత క్రమశిక్షణ, స్థిరత్వం మరియు తెలివైన పెట్టుబడి ప్రణాళిక అవసరం. SIP (Systematic Investment Plan) ద్వారా కోటి రూపాయలు కూడగట్టడం సాధ్యమే అయినా, కొన్ని వాస్తవాలను తెలుసుకోవాలి. SIPలు (సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్లు) ఇప్పుడు ఉద్యోగులు,
రూ. 25 వేల కోట్లను టార్గెట్ చేసిన SBI.. ఒక్క నిర్ణయంతో స్టాక్ మార్కెట్లో చరిత్ర తిరగరాయబోతోంది..!
భారతదేశంలో ఆర్థిక వ్యవస్థకు మద్దతుగా నిలుస్తున్న అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ), తాజాగా ఒక భారీ ఆర్థిక వ్యూహాన్ని సిద్ధం చేస్తోంది. బ్యాంకు తన సామర్థ్యాన్ని మరింతగా పెంచుకునేందుకు, రూ. 25,000 కోట్ల విలువైన షేర్లను ప్రత్యేక పెట్టుబడి సంస్థలు విక్రయించేందుకు రంగంలోకి దిగుతోంది. ఈ
భారతీయులకు 10 లక్షల ఉద్యోగాల ప్రకటనను ఖండించిన రష్యా.. ఏం చెప్పిందంటే..
రష్యా 2025లో భారతదేశం నుండి 10 లక్షల మంది కార్మికులను నియమించనున్నట్లు వచ్చిన వార్తలను రష్యా కార్మిక మంత్రిత్వ శాఖ ఖండించింది. ఉరాల్ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ అధ్యక్షుడు ఆండ్రే బెసెడిన్ ఇటీవల రష్యా యుద్ధం కారణంగా కార్మికుల కొరతను తీర్చేందుకు 10 లక్షల మంది భారతీయులను నియమించనున్నాం అని వ్యాఖ్యానించారు. అయితే, రష్యా
జాబులు గోవిందా..9 వేల మంది ఉద్యోగుల పని చేసిన ఏఐ..రూ.4 వేల కోట్లకు పైగా ఆదా చేసుకున్న మైక్రోసాప్ట్
ప్రపంచ ప్రముఖ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) మీద పూర్తిగా దృష్టిని కేంద్రీకరించింది. ఇందులో భాగంగా కాస్ట్ కటింగ్ మొదలు పెట్టిన సంగతి విదితమే.వేలాది మంది ఉద్యోగులను ఇంటికి సాగనంపుతోంది. సేల్స్, కస్టమర్ సర్వీస్ వంటి విభాగాల్లో AI టూల్స్ వాడుతూ ఉద్యోగ కోతలను కోస్తోంది. తాజాగా మైక్రోసాఫ్ట్ చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ జడ్సన్