Bengaluru: జాబ్ పోయినా నాకు టెన్షన్ లేదు! ఎందుకంటే... బెంగళూరు టెక్కీ వైరల్ పోస్ట్!
సాధారణంగా ఎవరికైనా ఉద్యోగం పోయిందంటే గుండెల్లో రైళ్లు పరిగెడతాయి. కానీ, బెంగళూరుకు చెందిన ఒక ఐటీ ప్రొఫెషనల్ మాత్రం, నా ఉద్యోగం పోయింది, నేను చాలా సంతోషంగా ఉన్నాను అంటూ సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ముఖ్యంగా బెంగళూరు (Bengaluru) వంటి నగరాల్లో ఇల్లు కొనాలా? లేక అద్దెకు ఉండాలా? అనే సందిగ్ధంలో
Bengaluru: బెంగళూరు మెట్రోకు ఏమైంది? విస్తరణ జరుగుతున్నా పెరగని ప్రయాణికుల సంఖ్య!
ఐటీ హబ్ బెంగళూరు (Bengaluru)లో ట్రాఫిక్ కష్టాల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ సమస్యకు పరిష్కారంగా వచ్చిన 'నమ్మ మెట్రో' నెట్వర్క్ రోజురోజుకూ విస్తరిస్తున్నా, ప్రయాణికుల సంఖ్య మాత్రం ఆశించిన స్థాయిలో పెరగడం లేదు. ప్రస్తుతం బెంగళూరు మెట్రోలో రోజువారీ ప్రయాణికుల సంఖ్య 10 లక్షల మార్కు దగ్గరే నిలిచిపోయింది. మెట్రో అధికారులు అంచనా వేసిన 15
Gold: పసిడి ప్రియులకు అలర్ట్! 1980 తర్వాత మళ్లీ ఇప్పుడే భారీ లాభాలు.. సిద్ధంగా ఉండండి!
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల మధ్య బంగారం ధరలు అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి. ప్రముఖ వెటరన్ ఇన్వెస్టర్ పీటర్ షిఫ్ (Peter Schiff) చేసిన తాజా వ్యాఖ్యలు ఇప్పుడు పసిడి మార్కెట్లో హాట్ టాపిక్గా మారాయి. మార్చి నెలలో గరిష్ట స్థాయిల నుంచి కొంత తగ్గుముఖం పట్టినప్పటికీ, ఏప్రిల్ నెలలో బంగారం (Gold) మునుపెన్నడూ లేని విధంగా
ప్రైవేట్ , ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేసే ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం ఒక తీపి కబురు అందించింది. గతంలో గ్రాట్యుటీ పొందాలంటే ఒకే సంస్థలో కనీసం ఐదేళ్ల పాటు నిరంతరంగా పనిచేయాలనే నిబంధన ఉండేది. అయితే, కొత్త లేబర్ కోడ్ (New Labour Codes) అమలులోకి రావడంతో ఈ గ్రాట్యుటీ రూల్స్ (Gratuity rules) లో కీలక
Gold price Today: భగభగమంటున్న పసిడి.. హైదరాబాద్లో ధర ఎంతంటే?
పెళ్లిళ్ల సీజన్ కావడంతో భాగ్యనగరంలోబంగారం కొనుగోళ్లు జోరందుకున్నాయి. అయితే, గత కొన్ని రోజులుగా బులియన్ మార్కెట్లో ధరలు ఊగిసలాడుతుండటంతో వినియోగదారులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. అంతర్జాతీయ పరిణామాలు, ద్రవ్యోల్బణం వంటి కారణాల వల్ల బంగారం ధరలు రోజురోజుకూ మారుతున్నాయి. ఈ నేపథ్యంలో, ఈరోజు (శుక్రవారం, ఏప్రిల్ 3, 2026) హైదరాబాద్లో నమోదైన తాజా బంగారం ధరలు (Gold price)
Petrol prices: పెట్రోల్ రేట్ల పెంపులో పాకిస్థాన్ సరికొత్త రికార్డు.. లీటర్ పెట్రోల్ ధర ఎంతంటే..
మన దగ్గర పెట్రోల్ ధరలు (Petrol prices) రూపాయి, రెండు రూపాయలు పెరిగితేనే అబ్బా.. దారుణం అని ఫీలవుతుంటాం. కానీ మన పొరుగు దేశం పాకిస్థాన్లో పరిస్థితి చూస్తే.. మనం చాలానయం అనిపిస్తుంది. గ్లోబల్ ఆయిల్ క్రైసిస్ దెబ్బకు పాకిస్థాన్ ప్రభుత్వం సామాన్యుడి నడ్డి విరిచేలా నిర్ణయం తీసుకుంది. నెల రోజులు తిరగకముందే రెండోసారి ధరలను పెంచుతూ
Gold silver: బంగారం ధరలకు రెక్కలు వస్తాయా? విదేశాల నుంచి వచ్చే జ్యువెలరీపై మోడీ సర్కార్ ఆంక్షలు!
దేశీయ మార్కెట్లో పసిడి, వెండి వెలుగులకు ప్రభుత్వం కొత్త కంచె వేసింది. విదేశాల నుంచి దిగుమతి చేసుకునే బంగారం, వెండి (Gold silver) వస్తువులపై కేంద్ర ప్రభుత్వం తక్షణమే అమల్లోకి వచ్చేలా కఠినమైన ఆంక్షలు విధించింది. గురువారం ఈ మేరకు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (DGFT) ఒక సంచలన నోటిఫికేషన్ విడుదల చేసింది. ఫ్రీ
Flight tickets: ఫ్లైట్ టికెట్స్ బుక్ చేస్తున్నారా? సీట్ సెలెక్షన్ రూల్పై కేంద్రం సరికొత్త నిర్ణయం!
విమాన ప్రయాణం చేసే వారికి కేంద్ర ప్రభుత్వం ఒక చేదు వార్త వినిపించింది. కేవలం మూడు వారాల క్రితం ప్రయాణికుల ప్రయోజనాల కోసం తీసుకొచ్చిన ఒక కీలక నిబంధనను ఇప్పుడు ప్రభుత్వం అకస్మాత్తుగా రద్దు చేసింది. విమానాల్లో కనీసం 60 శాతం సీట్లను ఎటువంటి అదనపు ఛార్జీలు లేకుండా ప్రయాణికులకు కేటాయించాలని గత నెలలో పౌర విమానయాన
బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..
ఏప్రిల్ నెలలో బంగారం ధరల గమనంపై అంతర్జాతీయ మార్కెట్లలో ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. ఇరాన్-అమెరికా మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు ఒక కొలిక్కి వచ్చే సూచనలు కనిపిస్తుండటంతో, పెట్టుబడిదారులు ఇప్పుడు వడ్డీ రేట్ల మార్పులు, దీర్ఘకాలిక ఆర్థిక పరిస్థితులపై దృష్టి సారించారు. ఈ పరిణామాల నేపథ్యంలో బంగారం ధరలు వరుసగా మూడు రోజుల పాటు భారీ ర్యాలీని కొనసాగించాయి.
ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి.. ఉభయసభల్లో అమరావతి బిల్లుకు ఆమోదం..
ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ (సవరణ) బిల్లు, 2026 పార్లమెంటులో ఆమోదం పొందడం రాష్ట్ర చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయంగా నిలిచిపోనుంది. ఈ చారిత్రాత్మక నిర్ణయం ద్వారా అమరావతిని ఆంధ్రప్రదేశ్ ఏకైక, శాశ్వత రాజధానిగా కేంద్ర ప్రభుత్వం అధికారికంగా గుర్తించింది. 2014లో రాష్ట్ర విభజన జరిగిన సమయంలో పదేళ్ల పాటు హైదరాబాద్ను ఉమ్మడి రాజధానిగా కేటాయించగా, ఆ గడువు 2024
కండోమ్ మీద ఆశలు వదిలేసుకోండిక.. ఇరాన్ యుద్ధంతో సంక్షోభంలోకి వెళ్లిన భారత పరిశ్రమ..
పశ్చిమాసియాలో పెరుగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, ముఖ్యంగా ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య యుద్ధ వాతావరణం భారత ఆర్థిక వ్యవస్థపై ఊహించని రీతిలో ప్రభావం చూపుతోంది. కేవలం ముడి చమురు, ఎల్పిజి ధరలకే పరిమితం కాకుండా, ఈ ప్రభావం ఇప్పుడు దేశీయ గర్భనిరోధక (కండోమ్) పరిశ్రమను, నిర్మాణ రంగాన్ని, గాజు పరిశ్రమను తీవ్రంగా దెబ్బతీస్తోంది.ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న ఈ ఘర్షణ
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్..ఈ వారంలోనే డీఏ పెంపు ప్రకటన..
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల వేతన సవరణ, కరువు భత్యం (DA) పెంపుదల అంశం ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. 8వ వేతన సంఘం అమలులో జరుగుతున్న జాప్యం, పెరగాల్సిన డీఏ ప్రకటన రాకపోవడం ఉద్యోగులలో కొంత ఆందోళనను, మరికొంత ఆసక్తిని రేకెత్తిస్తోంది. సాధారణంగా ప్రతి పది ఏళ్లకు ఒకసారి కొత్త వేతన సంఘం సిఫార్సులు అమలులోకి రావాలి. ఆ
Today Gold Silver Rate Live: భారీగా పతనమైన వెండి, పసిడి ధరలు,..పుంజుకున్న రూపాయి
దేశీయ బంగారం ధరలు కొన్ని రోజులుగా పరుగులు పెట్టిన తర్వాత ఏప్రిల్ 2న ఒక్కసారిగా తగ్గాయి. ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపడంతో పసిడి ధరలు దిగొచ్చాయి. న్యూఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం గ్రాముకు రూ. 153 తగ్గి రూ. 15,157కి చేరింది. అదేవిధంగా, 22 క్యారెట్ల బంగారం గ్రాముకు రూ. 140 తగ్గి రూ. 13,895
Today Gold Silver Rate Live: కుప్పకూలిన బంగారం, వెండి ధరలు..కొంపలు ముంచుతున్న ట్రంప్ నిర్ణయాలు
ఇరాన్పై అమెరికా వైఖరిని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేయడంతో, గురువారం (ఏప్రిల్ 2) భారత మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఒక్కసారిగా కుప్పకూలాయి. గత ఐదు వారాలుగా కొనసాగుతున్న మధ్యప్రాచ్య యుద్ధం కారణంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ తీవ్ర అనిశ్చితిలో ఉంది. తాజాగా, ఇరాన్పై చేపట్టిన 'ఆపరేషన్ ఫ్యూరీ'ని ఎప్పుడు ముగిస్తారనే దానిపై ట్రంప్ ఎలాంటి
బంగారం, వెండి పెట్టుబడిదారులకు బిగ్ అలర్ట్.. సెబీ కొత్త నియమాలు తెలుసుకుని కొనుగోలుకు వెళ్లండి..
భారతీయ మార్కెట్లో బంగారం, వెండి పెట్టుబడులకు సంబంధించి ఏప్రిల్ 1 నుండి అమలులోకి వచ్చిన మార్పులు పెట్టుబడిదారుల వ్యూహాలను, లాభాలను ప్రభావితం చేయనున్నాయి. ప్రధానంగా సెబీ (SEBI) నిబంధనల్లో మార్పులు, పన్ను విధానాల్లో చోటుచేసుకున్న పరిణామాలు ఈ రంగాన్ని మరింత పారదర్శకంగా మార్చడానికి ఉద్దేశించినవని చెప్పవచ్చు. అంతర్జాతీయ ధరలపై ఆధారపడటాన్ని తగ్గిస్తూ సెబీ తీసుకున్న నిర్ణయం అత్యంత
హార్ముజ్ జలసంధిపై ట్రంప్ కీలక ప్రకటన..చమురును అమెరికా నుండే కొనుగోలు చేయాలని ఆదేశాలు..
ప్రస్తుత అంతర్జాతీయ రాజకీయ యవనికపై అత్యంత సంచలనాత్మక అంశంగా మారిన ఇరాన్-అమెరికా యుద్ధంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక అప్డేట్ ఇచ్చారు. గురువారం నాడు దేశాన్ని ఉద్దేశించి ప్రసంగించిన ఆయన, 'ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ' ఇప్పుడు ముగింపు దశకు చేరుకుందని.. అమెరికా తన లక్ష్యాలను సాధించడంలో సఫలీకృతమైందని పేర్కొన్నారు. ఐదవ వారంలో కొనసాగుతున్న ఈ సంఘర్షణ
బెంగళూరు హౌసింగ్ మార్కెట్ ఢమాల్.. ఒరాకిల్ లేఆప్స్ దెబ్బకు ఉద్యోగులు విలవిల..
టెక్ దిగ్గజం ఒరాకిల్ సంస్థలో చోటుచేసుకుంటున్న భారీ ఉద్యోగాల కోతలు కేవలం ఐటీ రంగానికే పరిమితం కాకుండా.. బెంగళూరులోని రియల్ ఎస్టేట్ మార్కెట్పై కూడా తీవ్ర ప్రభావాన్ని చూపిస్తున్నాయి. గత రెండు దశాబ్దాలుగా ఐటీ నిపుణుల స్థిరమైన ఆదాయం, పెరుగుతున్న జీతాల ప్రాతిపదికన వృద్ధి చెందిన నగర స్థిరాస్తి రంగం, ఇప్పుడు అనిశ్చితిలో పడింది. ఒరాకిల్ ఇప్పటికే
బంగారం , వెండి ధరలు సామాన్యులకు సినిమా చూపిస్తున్నాయి. ఎప్పుడు ఎలా మారుతాయో అంతు చిక్కడం లేదు. జనవరి నెలలో పతాక స్థాయికి చేరిన పసిడి ధరలుమళ్లీ తగ్గముఖం పడుతూ వచ్చాయి. మార్చి నెలలో అయితే భారీగా తగ్గాయి. అంతర్జాతీయంగా నెలకున్న ఉద్రిక్తతలు పసిడి ధరలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఇప్పట్లో యుద్ధం ముగిసే ఛాయలు కనిపించకపోవడంతో
ఇరాన్ యుద్ధంలో కొత్త మలుపు.. సైబర్ దాడులను మొదలు పెట్టిన టెహ్రాన్.. బలయిన అమెజాన్..
అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు ఇప్పుడు డిజిటల్ యుద్ధ క్షేత్రానికి మళ్లాయి. బహ్రెయిన్లోని ప్రముఖ టెలికాం సంస్థ లక్ష్యంగా ఇరాన్ చేసిన సైబరాబాద్ దాడి అంతర్జాతీయంగా పెను సంచలనం సృష్టిస్తోంది.ఇరాన్ మద్దతు ఉన్న సైబర్ గ్రూపులు బహ్రెయిన్కు చెందిన అగ్రశ్రేణి టెలికమ్యూనికేషన్ కంపెనీపై దాడి చేశాయి. ఈ కంపెనీ కేవలం బహ్రెయిన్కే పరిమితం కాకుండా,
ఇరాన్ కథను వచ్చే వారంలో ముగిస్తాం.. ట్రంప్ సంచలన ప్రకటన.. బెదిరింపులపై ఇరాన్ ఏమందంటే..
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బుధవారం వైట్ హౌస్ వేదికగా చేసిన ప్రకటన మధ్యప్రాచ్యంలో యుద్ధ మేఘాలను మరింత పెంచింది. ఇరాన్ అణ్వాయుధాన్ని సాధించకుండా నిరోధించడమే తన ప్రధాన లక్ష్యమని స్పష్టం చేసిన ట్రంప్.. రాబోయే రెండు మూడు వారాల్లో ఇరాన్పై సైనిక చర్యను అత్యంత తీవ్రస్థాయికి తీసుకెళ్తామని హెచ్చరించారు. ఒకవేళ టెహ్రాన్ ప్రభుత్వం చర్చలకు ముందుకు
బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..
అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు ప్రస్తుతం ఒక విచిత్రమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నాయి. ఒకవైపు స్వల్పకాలికంగా ధరలు పెరిగి ఔన్సుకు 4,572 డాలర్లకు చేరుకున్నప్పటికీ, మార్చి నెలలో నమోదైన 13.3 శాతం భారీ పతనం ఇన్వెస్టర్లను ఆందోళనకు గురిచేస్తోంది. ఇది 2008 ఆర్థిక సంక్షోభం తర్వాత బంగారం నమోదు చేసిన అత్యంత దారుణమైన నెలవారీ ప్రదర్శన. ఈ నేపథ్యంలో,
Postoffice Schemes: పోస్టాఫీసు పథకాలపై అదిరిపోయే అప్డేట్! ఇన్వెస్టర్లకు చేతినిండా లాభం!
మీరు కష్టపడి సంపాదించిన డబ్బును ఎక్కడైనా సురక్షితంగా దాచుకోవాలని చూస్తున్నారా? అయితే మీకు పోస్టాఫీసు పథకాలు (Post Office Scheme) ఒక అద్భుతమైన ఆప్షన్. కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్ 1, 2026 నుండి జూన్ 30, 2026 వరకు అమల్లో ఉండేలా చిన్న మొత్తాల పొదుపు పథకాల కొత్త వడ్డీ రేట్లను విడుదల చేసింది. మార్కెట్ ఒడిదుడుకులతో
FASTag: ఫాస్టాగ్ వాడుతున్నారా? ఏప్రిల్ నుండి అమల్లోకి రానున్న కొత్త రూల్స్ ఇవే!
భారతదేశవ్యాప్తంగా జాతీయ రహదారులపై ప్రయాణించే వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం కీలక సమాచారాన్ని అందించింది. ఏప్రిల్ 1, 2026 నుండి దేశంలోని అన్ని టోల్ ప్లాజాలు పూర్తిగా డిజిటల్ మయం కానున్నాయి. అంటే, ఇకపై టోల్ గేట్ల వద్ద నగదు (Cash) రూపంలో ఫీజు చెల్లించే సదుపాయం ఉండదు. కేవలం ఫాస్టాగ్ (FASTag) లేదా యూపీఐ (UPI) ద్వారా
Gold: ఐసీఐసీఐ బ్యాంక్లో భారీ గోల్డ్ లోన్ కుంభకోణం! నకిలీ బంగారంతో రూ. 23 కోట్లు మాయం!
బ్యాంకింగ్ రంగంలో నమ్మకమే పెట్టుబడి. కానీ, నాగ్పూర్లోని ఐసీఐసీఐ (ICICI) బ్యాంక్ బ్రాంచ్లలో జరిగిన ఒక ఉదంతం ఇప్పుడు అందరినీ విస్మయానికి గురిచేస్తోంది. నకిలీ బంగారాన్ని (Gold) కుదువ పెట్టి ఏకంగా రూ. 23 కోట్ల మేర బ్యాంకును మోసం చేసిన వైనం బయటపడింది. అది కూడా ఏదో ఒక బ్రాంచ్లో కాదు.. ఏకంగా తొమ్మిది బ్రాంచ్లలో
ఇరాన్ యుద్దం దెబ్బ.. బంగారం కొనడం మానేసి అమ్మేసుకుంటున్న కేంద్ర బ్యాంకులు.. కారణం ఏంటంటే..
ఇటీవలి కాలంలో అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు అనూహ్యంగా తగ్గడం వెనుక ఉన్న లోతైన, ఆందోళనకరమైన కారణాలు అనేకం ఉన్నాయి. సాధారణంగా డాలర్ బలపడటం లేదా వడ్డీ రేట్లు పెరగడం వల్ల బంగారం ధరలు తగ్గుతాయని మనం భావిస్తాం.. కానీ ప్రస్తుత పరిస్థితులు అంతకంటే భిన్నంగా ఉన్నాయి. గత కొన్నేళ్లుగా బంగారం ధరలకు వెన్నుముకగా నిలిచిన ప్రపంచ
Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!
సాధారణంగా గూగుల్ (Google) లాంటి కంపెనీలో ఉద్యోగం అంటే అది ఒక కల. లక్షల్లో జీతం, అదిరిపోయే ఫెసిలిటీస్.. ఇంకేం కావాలి అనుకుంటాం. కానీ, బెంగళూరుకు చెందిన హర్షిత్ శర్మ అనే సాఫ్ట్వేర్ డెవలపర్ మాత్రం అందరిలా ఆలోచించలేదు. తన కలను వెతుక్కుంటూ ఆ అద్భుతమైన ఉద్యోగానికి రాజీనామా చేసి ఇప్పుడు సోషల్ మీడియాలో సెన్సేషన్ అయ్యాడు.
పాత రూల్స్కి గుడ్ బై చెబుతున్న గూగుల్.. మీ జీ మెయిల్కి వింత పేర్లు పెడితే మీ అకౌంట్ క్లోజ్..
గూగుల్ తన వినియోగదారుల కోసం ఒక విప్లవాత్మకమైన మార్పును తీసుకొచ్చింది. దశాబ్దాలుగా ఉన్న ఒక ప్రధాన సమస్యకు పరిష్కారం చూపుతూ.. ఇప్పుడు వినియోగదారులు తమ పాత జీమెయిల్ యూజర్నేమ్లను మార్చుకునే అవకాశాన్ని కల్పిస్తోంది. సాధారణంగా మనం చిన్నతనంలోనో లేదా సరదాకో పెట్టుకున్న వింతైన ఈమెయిల్ అడ్రస్లు, వయసు పెరిగే కొద్దీ వృత్తిపరమైన అవసరాలకు ఇబ్బందిగా మారుతుంటాయి. ఈ
Layoffs: ఒరాకిల్ లేఆఫ్స్: ఒక్క రోజే 30 వేల మంది ఇంటికి! అసలు కారణం ఇదే!
ప్రపంచ ఐటీ రంగంలో మరోసారి లేఆఫ్స్ (layoffs) భయం మొదలైంది. ప్రముఖ టెక్ దిగ్గజం 'ఒరాకిల్' (Oracle) ఏకంగా 30,000 మంది ఉద్యోగులను తొలగిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇందులో అత్యంత ఆందోళనకరమైన విషయం ఏమిటంటే.. సుమారు 12,000 మంది భారతీయ ఉద్యోగులు ఈ లేఆఫ్స్లో తమ ఉద్యోగాలను కోల్పోయారు. అమెరికాలోని ఆస్టిన్ ప్రధాన కేంద్రంగా పనిచేసే
Iran war: ఇరాన్ యుద్ధానికి ముగింపు పలకనున్న ట్రంప్? డెడ్ లైన్ ప్రకటించిన అమెరికా అధ్యక్షుడు!
ప్రపంచ దేశాలను వణికిస్తున్న ఇరాన్ యుద్ధం (Iran War) త్వరలోనే ముగియనుందా? అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజా వ్యాఖ్యలు చూస్తుంటే అవుననే అనిపిస్తోంది. ఫిబ్రవరి 28న మొదలైన ఈ యుద్ధం వల్ల మధ్యప్రాచ్యంలో తీవ్ర అస్థిరత ఏర్పడింది. అయితే వైట్ హౌస్ వేదికగా ట్రంప్ చేసిన ప్రకటన ఇప్పుడు అంతర్జాతీయ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. {image-pi7-tool-inside600-2026-04-01t115912-256-1775025249.jpg
Gas booking: సిలిండర్ కష్టాలకు చెక్! పైప్ గ్యాస్ కనెక్షన్ కోసం ఇలా అప్లై చేయండి!
ప్రస్తుతం ఉన్న అంతర్జాతీయ పరిస్థితులు, మిడిల్ ఈస్ట్ సంక్షోభం వల్ల ఎల్పిజి (LPG) సరఫరాపై ఒత్తిడి పెరుగుతోంది. ఇలాంటి సమయంలో చాలామంది ప్రత్యామ్నాయాల వైపు చూస్తున్నారు. అందుకే ఇప్పుడు 'పైప్డ్ నేచురల్ గ్యాస్' (PNG) పై అందరి దృష్టి పడింది. సిలిండర్ బుకింగ్ చేసే పని లేకుండా నేరుగా పైపుల ద్వారా మీ కిచెన్లోకి గ్యాస్ రావడం
Gas booking: ఫోన్ కొడితే చాలు.. మీ ఇంటి ముందుకు మినీ గ్యాస్ సిలిండర్!
కొత్త ఆర్థిక సంవత్సరం ఆరంభంలోనే సామాన్యుడికి గ్యాస్ ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. ఏప్రిల్ 1, 2026 నుంచి అమల్లోకి వచ్చేలా ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ఎల్పిజి (LPG) సిలిండర్ల ధరలను భారీగా పెంచాయి. ముఖ్యంగా పేదలు, విద్యార్థులు ఎక్కువగా వాడే 5 కేజీల 'ఛోటు' సిలిండర్ ధర ఈసారి గణనీయంగా పెరగడం ఆందోళన కలిగిస్తోంది.
బంగారం ధరలు మళ్లీ చుక్కలు చూపిస్తున్నాయి. గత కొంత కాలంగా సైలెంట్ గా ఉన్న ధరలు మళ్లీ పైకి ఎగబాకుతున్నాయి. ఇరాన్ యుద్ధం రోజు రొజుకు తీవ్ర రూపం దాల్చుతుండటంతో పెట్టుబడిదారులు ఆందోళనకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలోనే పెట్టుబడులను సేఫ్ హెవెన్ గా పసిడి ధరలను ఎంచుకుంటున్నారు. దీంతో పసిడి ధరలు నింగిని తాకుతున్నాయి. ఈ రోజు
భారీగా పెరిగిన విమాన ఇంధనం ధరలు.. ప్రయాణికులపై టికెట్ ఛార్జీల మోత తప్పదిక..
పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకోవడంతో అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు ఆకాశాన్ని తాకాయి. దీని ప్రత్యక్ష ప్రభావం భారతదేశంపై పడటంతో ఏప్రిల్ 1, 2026 నుండి విమాన ఇంధనం (ATF) ధరలు మునుపెన్నడూ లేని విధంగా భారీగా పెరిగాయి. దేశ చరిత్రలో మొదటిసారిగా విమాన ఇంధనం ధర (ATF) కిలో లీటరుకు 2 లక్షల రూపాయల మైలురాయిని దాటింది.
ఈస్టర్ 2026: గుడ్ ఫ్రైడే, పామ్ సండే, లెంట్ తేదీల పూర్తి వివరాలు ఇవిగో..
2026 సంవత్సరంలో క్రైస్తవులకు అత్యంత పవిత్రమైన ఈస్టర్ (Easter) పండుగ, దానికి ముందు వచ్చే ముఖ్యమైన దినాల వివరాలు వెల్లడయ్యాయి. ఈ పండుగ తేదీలు ప్రతి ఏటా మారుతుంటాయి కాబట్టి, 2026లో ఏ రోజున ఏ పండుగ వస్తుందో భక్తులు, పర్యాటకులు తెలుసుకోవడం ముఖ్యం. ఈ ఏడాది ఈస్టర్ వేడుకలకు సంబంధించిన పూర్తి షెడ్యూల్, వాటి ప్రాముఖ్యతను
భారీగా పెరిగిన ఎల్పీజీ సిలిండర్ ధరలు..లబోదిబోమంటున్న వ్యాపారులు..ఎంత పెరిగిందంటే..
పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతల కారణంగా అంతర్జాతీయంగా చమురు ధరలు పెరగడంతో.. భారతదేశంలో ఏప్రిల్ 1, 2026 నుంచి కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధరలను భారీగా పెంచారు. ప్రభుత్వ రంగ చమురు సంస్థలు 19 కిలోల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరను దాదాపు 195 రూపాయల 50 పైసల మేర పెంచాయి. ఈ తాజా పెంపుతో ఢిల్లీలో కమర్షియల్
ఇరాన్ సంచలన నిర్ణయం.. మైక్రోసాఫ్ట్, గూగుల్, ఆపిల్, ఇంటెల్ కంపెనీలకు భారీ షాక్..
పశ్చిమాసియాలో నెలకొన్న తాజా ఉద్రిక్తతలు ఇప్పుడు అంతర్జాతీయ టెక్నాలజీ రంగంలో పెను సంచలనానికి దారితీశాయి. అమెరికాకు చెందిన దిగ్గజ సంస్థలైన మైక్రోసాఫ్ట్, గూగుల్, ఆపిల్ వంటి కంపెనీలు తమ శత్రువుల జాబితాలో ఉన్నాయని ఇరాన్ అధికారికంగా ప్రకటించింది. ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ విడుదల చేసిన ఈ హెచ్చరికలు కేవలం మాటలకే పరిమితం కాకుండా, ఆయా
బంగారం ధరల్లో ఇటీవల కనిపిస్తున్న తగ్గుదల కేవలం తాత్కాలికమేనని.. దీర్ఘకాలికంగా పసిడి తన మెరుపును కోల్పోదని ప్రముఖ అంతర్జాతీయ బ్యాంకింగ్ సంస్థ వెల్స్ ఫార్గో విశ్లేషించింది. మార్చి ప్రారంభం నుండి బంగారం ధర 15 శాతం కంటే ఎక్కువగా పడిపోయి, ప్రస్తుతం ఔన్సుకు 4,500 డాలర్ల శ్రేణిలో ట్రేడ్ అవుతున్నప్పటికీ, ఇది పెట్టుబడిదారులకు ఒక వ్యూహాత్మక అవకాశమని
Google Pixel 11: గూగుల్ పిక్సెల్ 11 వచ్చేస్తోంది! ఐఫోన్ కంటే బెటర్ వాల్యూ అవుతుందా?
స్మార్ట్ఫోన్ ప్రపంచంలో గూగుల్ పిక్సెల్ ఫోన్లకు ఒక ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. ముఖ్యంగా కెమెరా క్వాలిటీ, క్లీన్ సాఫ్ట్వేర్ ఇష్టపడేవారు పిక్సెల్ వైపు మొగ్గు చూపుతారు. ఇప్పుడు 2026లో అత్యంత శక్తివంతమైన 'AI-ఫస్ట్' ఫోన్గా Google Pixel 11 మార్కెట్లోకి రాబోతోంది. అయితే, పెరిగిన ధరలు , మారుతున్న టెక్నాలజీ నేపథ్యంలో ఈ ఫోన్ కొనడం నిజంగా
Strait of Hormuz: సముద్రం మధ్యలో టోల్ గేట్! ప్రపంచానికి ఇరాన్ షాక్!
పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ, ప్రపంచ ఇంధన రవాణాకు అత్యంత కీలకమైన హోర్ముజ్ (Hormuz) జలసంధిపై ఇరాన్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ జలసంధి గుండా ప్రయాణించే నౌకలపై ప్రత్యేక పన్నులు (Tolls) విధించడంతో పాటు అమెరికా, ఇజ్రాయెల్ దేశాలకు చెందిన నౌకలను పూర్తిగా నిషేధిస్తూ ఇరాన్ పార్లమెంటరీ సెక్యూరిటీ కమిటీ కొత్త మేనేజ్మెంట్ ప్లాన్ను
Amaravati: అమరావతి భూముల ధరలకు మళ్ళీ రెక్కలు? రాజధాని బిల్లు తర్వాత మార్కెట్ అంచనాలు ఇవే!
ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో గత కొన్నేళ్లుగా ఉన్న సందిగ్ధతకు శాశ్వత పరిష్కారం లభించబోతోంది. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ (సవరణ) బిల్లు, 2026ను రేపు (ఏప్రిల్ 1, 2026) లోక్సభలో ప్రవేశపెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఈ బిల్లు ద్వారా అమరావతి (Amaravati) ని ఆంధ్రప్రదేశ్ ఏకైక , శాశ్వత రాజధానిగా చట్టబద్ధంగా ప్రకటించనున్నారు. ఇప్పటికే మార్చి 28న ఏపీ
Gold: గోల్డ్ లవర్స్కు గుడ్ న్యూస్! భారీ పతనం తర్వాత కోలుకుంటున్న పసిడి.. నిపుణుల అంచనా ఇదే.!
ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నడుమ బంగారం (Gold) ధరలు ఇన్వెస్టర్లను అయోమయానికి గురిచేస్తున్నాయి. మార్చి 30, 2026 నాటికి అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ గోల్డ్ కొంతవరకు కోలుకుని ఔన్సుకి 4,550 డాలర్ల స్థాయికి చేరుకుంది. మధ్య ప్రాచ్యంలో యుద్ధం ఐదో వారంలోకి ప్రవేశించినప్పటికీ, గత జనవరిలో నమోదైన రికార్డు గరిష్ట స్థాయి 5,626 డాలర్ల నుండి
Bengaluru: ఢిల్లీ వర్సెస్ బెంగళూరు మెట్రో.. ఏది బెస్ట్? సోషల్ మీడియాలో మొదలైన ఆసక్తికర చర్చ!
భారతదేశంలోని మెట్రో రైలు వ్యవస్థల గురించి చర్చ వచ్చినప్పుడు ఢిల్లీ మెట్రో , బెంగళూరు (Bengaluru) 'నమ్మ మెట్రో' పేర్లు ప్రముఖంగా వినిపిస్తాయి. ఇటీవల అభినవ్ అనే ఎక్స్ (X) వినియోగదారుడు ఈ రెండు నగరాల మెట్రో సర్వీసులను పోలుస్తూ చేసిన ఒక పోస్ట్ ఇప్పుడు ఇంటర్నెట్లో పెద్ద చర్చకు దారితీసింది. ఢిల్లీ మెట్రో నెట్వర్క్ విస్తృతిని
బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాలంటే రూపాయి బలపడాల్సిందే.. ఆర్థిక నిపుణులు ఏమంటున్నారంటే..
భారత మార్కెట్లో బంగారం, వెండి ధరల గమనాన్ని నిర్దేశించే అంశాలలో అంతర్జాతీయ పరిణామాలతో పాటు రూపాయి మారకం విలువ కూడా అత్యంత కీలక పాత్ర పోషిస్తుంది. ఆగ్మాంట్ రీసెర్చ్ హెడ్ రెనిషా చైనాణి విశ్లేషణ ప్రకారం.. ఇటీవల 95 స్థాయి వద్ద ఉన్న రూపాయి విలువ గనుక బలపడితే, దేశీయంగా పసిడి, వెండి ధరలు గణనీయంగా తగ్గే
ఇరాన్ యుధ్దం వేళ చైనా కీలక నిర్ణయం..ఆసియా దేశాలకు భారీ ఊరట..
పశ్చిమాసియాలో నెలకొన్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు ప్రపంచవ్యాప్తంగా ఇంధన సంక్షోభానికి దారితీశాయి. ముఖ్యంగా ఆసియా దేశాలలో చమురు కొరత తీవ్రమవుతున్న తరుణంలో.. చైనా తన పొరుగు దేశాలకు 'చమురు దౌత్యం' ద్వారా సహాయ హస్తం అందించడం అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది. స్వదేశీ అవసరాల దృష్ట్యా ఈ నెల ప్రారంభంలో ఇంధన ఎగుమతులపై అధికారికంగా నిషేధం విధించినప్పటికీ, వ్యూహాత్మకంగా కొన్ని
Bengaluru: టెక్కీ సంచలనం..! రూ. 3 లక్షల నుంచి ఏకంగా రూ. 80 లక్షల ప్యాకేజీ.. అది కూడా 3 ఏళ్లలోనే!
సాఫ్ట్వేర్ రంగంలో కెరీర్ ప్రారంభించే ప్రతి ఒక్కరి కల గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి దిగ్గజ సంస్థల్లో పనిచేయాలని ఉంటుంది. కానీ టైర్-3 కాలేజీలో చదివిన వారికి అది సాధ్యమేనా? అనే అనుమానం చాలా మందిలో ఉంటుంది. ఆ అనుమానాలన్నింటినీ పటాపంచలు చేస్తూ, బెంగళూరు (Bengaluru) కు చెందిన 26 ఏళ్ల సాఫ్ట్వేర్ డెవలపర్ అర్కా మజుందార్ సృష్టించిన
ఇకపై మీ వడ్డీపై TDS కోత! కొత్త ఇన్కమ్ ట్యాక్స్ రూల్స్ ఇవే!
మనం బ్యాంకుల్లో దాచుకున్న డబ్బుపై వచ్చే వడ్డీ మనకు అదనపు ఆదాయం. అయితే ఈ వడ్డీ ఆదాయంపై ఆదాయపు పన్ను శాఖ (Income Tax Department) ఒక కన్నేసి ఉంచుతుంది. తాజాగా బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్, 1949 పరిధిలోకి వచ్చే అన్ని బ్యాంకింగ్ సంస్థలు, ఒక నిర్దేశిత పరిమితి దాటిన వడ్డీ ఆదాయంపై ఖచ్చితంగా టీడీఎస్ (TDS)
March 31: రేపటితో ముగియనున్న ఆర్థిక సంవత్సరం.. ఈ 15 పనులు చేయకపోతే భారీ జరిమానా!
ఆర్థిక సంవత్సరం 2025-26 ముగియడానికి కేవలం ఒక్క రోజు మాత్రమే సమయం ఉంది. ఏప్రిల్ 1, 2026 నుండి కొత్త నిబంధనలు అమలులోకి రానున్నాయి, కాబట్టి ఈసారి మార్చి 31 (march 31) అనేది ట్యాక్స్ పేయర్స్ అందరికీ ఒక టర్నింగ్ పాయింట్ అని చెప్పవచ్చు. చాలామంది తమ టాక్స్ వ్యవహారాలను చార్టర్డ్ అకౌంటెంట్ (CA) చూసుకుంటారులే
Gas booking: గ్యాస్ అయిపోయిందా? టెన్షన్ వద్దు.. కేవలం 5 నిమిషాల్లో 5 కేజీల సిలిండర్ మీ సొంతం!
సాధారణంగా ఇంట్లో గ్యాస్ అయిపోతే.. మనం గ్యాస్ ఏజెన్సీకి ఫోన్ చేయడం లేదా ఆన్లైన్లో బుక్ చేసి, సిలిండర్ ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూడటం పరిపాటి. కానీ, ఇప్పుడు ఆ అవసరం లేకుండా, తక్షణమే వంట గ్యాస్ను పొందే సదుపాయాన్ని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (IOCL) అందుబాటులోకి తెచ్చింది. 'ఛోటు' (Chhotu) పేరుతో వస్తున్న ఈ 5
New rules: మీ దగ్గర పాన్ కార్డ్ ఉందా? ఏప్రిల్ 1 లోపు ఈ మార్పులు తెలుసుకోకపోతే ఇబ్బందే!
కేంద్ర ప్రభుత్వం ఇన్కమ్ టాక్స్ నిబంధనల్లో కీలక మార్పులు చేస్తూ 'ఇన్కమ్ టాక్స్ రూల్స్ 2026'ను తీసుకువచ్చింది. ఈ కొత్త నిబంధనలు 2026 ఏప్రిల్ 1 నుంచి అమలులోకి రానున్నాయి. మన దైనందిన ఆర్థిక లావాదేవీల్లో పాన్ కార్డ్ (PAN Card) పాత్ర చాలా కీలకం. అయితే, ఈ కొత్త మార్పుల (New rules) వల్ల కొన్ని
బంగారం ధరలు పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎంతకు చేరిందంటే.. మార్చి 31, మంగళవారం ధరలు ఇవే..
బంగారం ధరలపై పశ్చిమాసియాలో నెలకున్న యుద్ధమేఘాలు తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. అంతర్జాతీయంగా నెలకొన్నఉద్రిక్తతలతో పసిడి పెట్టుబడిదారులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ధరలు ఎప్పుడు ఎలా మారుతాయో అంతు చిక్డ్కడం లేదు. నిన్న పెరిగి న ధరలు మళ్లీ నేడు పెరిగాయి. ఇరాన్ యుద్ధ ప్రభావంతో దేశీయ బులియన్ మార్కెట్ తో పాటుగా స్టాక్ మార్కెట్ కూడా తీవ్ర
పేదలకు చంద్రబాబు సర్కారు గుడ్ న్యూస్.. ఈ ఏడాది చివరినాటికి మరో 4.5 లక్షల ఇళ్లు..
AP Housing Scheme 2026:ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తిరుపతి జిల్లా నాయుడుపేటలో జరిగిన భారీ గృహప్రవేశాల కార్యక్రమంలో పాల్గొని, రాష్ట్రవ్యాప్తంగా నిర్మించిన లక్షలాది ఇళ్లను లబ్ధిదారులకు అంకితం చేశారు. పేదలందరికీ సొంతింటి కల నెరవేర్చడమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందన్నారు.రాష్ట్రవ్యాప్తంగా 30కి పైగా ప్రాంతాల్లో టిడ్కో (TIDCO), పీఎంఏవై (PMAY) పథకాల కింద నిర్మించిన
LPG గ్యాస్ సంక్షోభం.. PNG గ్యాస్ కనెక్షన్ ఎలా పొందాలి.. ఆన్లైన్ బుకింగ్ ఎలా చేయాలో తెలుసుకోండి
పశ్చిమాసియాలో నెలకొన్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల కారణంగా అంతర్జాతీయంగా ఇంధన సరఫరాపై నీలినీడలు ముసురుకుంటున్నాయి. ముఖ్యంగా ఎల్పిజి (LPG) లభ్యతపై ఆందోళనలు పెరుగుతున్న తరుణంలో.. భారత ప్రభుత్వం, ప్రముఖ గ్యాస్ పంపిణీ సంస్థలు వినియోగదారులకు ఊరటనిచ్చే చర్యలు చేపట్టాయి. ఇంద్రప్రస్థ గ్యాస్ లిమిటెడ్ (IGL), గెయిల్ (GAIL), మహానగర్ గ్యాస్ లిమిటెడ్ (MGL), భారత్ పెట్రోలియం (BPCL)
చిన్న పొదుపు పథకాలపై కొత్త వడ్డీ రేట్లు విడుదల చేసిన కేంద్రం.. PPF, NSC వడ్డీ రేట్లు ఎలా ఉన్నాయంటే..
కేంద్రప్రభుత్వం 2026-27 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికానికి సంబంధించి చిన్న పొదుపు పథకాల వడ్డీ రేట్లలో ఎటువంటి మార్పులు చేయకుండా యథాతథంగా కొనసాగించాలని నిర్ణయించింది. ఏప్రిల్ 1, 2026 నుండి జూన్ 30, 2026 వరకు అమల్లో ఉండే ఈ నిర్ణయం వల్ల వరుసగా ఎనిమిదవ త్రైమాసికంలో కూడా వడ్డీ రేట్లు స్థిరంగా ఉన్నాయి. ఆర్థిక మంత్రిత్వ
బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..
భారతదేశంలో బంగారం ధరలు వరుసగా క్షీణిస్తుండటం కేవలం పెట్టుబడిదారులనే కాకుండా, బంగారు రుణాలను (Gold Loans) అందించే ఆర్థిక సంస్థలను కూడా తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. అంతర్జాతీయ రేటింగ్ ఏజెన్సీ 'ఫిచ్' (Fitch Ratings) ఇటీవల విడుదల చేసిన నివేదిక ప్రకారం.. ఈ ధరల తగ్గుదల గనుక ఇలాగే కొనసాగితే గోల్డ్ లోన్ కంపెనీల ఆదాయాలు, వసూళ్లపై
బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..
ప్రస్తుతం బంగారం మార్కెట్ ఒక క్లిష్టమైన, అనిశ్చిత స్థితిలో కొనసాగుతోంది. అంతర్జాతీయంగా అమెరికా, ఇరాన్ మధ్య నెలకొన్న యుద్ధ వాతావరణం, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు బంగారం ధరల్లో తీవ్రమైన హెచ్చుతగ్గులకు ప్రధాన కారణమవుతున్నాయి. మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం.. Gold ధరలు ప్రస్తుతం కొంత తగ్గుదల ధోరణిలో (Bearish tone) ఉండి, ఒక
Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు
అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన బలహీన సంకేతాలతో మార్చి 30న భారత మార్కెట్లో బంగారం, వెండి ధరలు భారీగా పతనమయ్యాయి. మధ్యప్రాచ్యంలో అమెరికా-ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య ఐదో వారంలోకి అడుగుపెట్టిన ఉద్రిక్తతల కారణంగా ముడి చమురు ధరలు బ్యారెల్కు $115 డాలర్ల పైకి చేరాయి. దీంతో ఈ వారం మార్కెట్లు నష్టాలతో మొదలయ్యాయి. ఇరాన్ మద్దతున్న హిజ్బుల్లాతో
ఇరాన్ యుద్ధంపై ట్రంప్ సంచలన ప్రకటన.. చారిత్రాత్మక ఒప్పందంపై ఏమన్నారంటే..
పశ్చిమ ఆసియాలో నెలకొన్న యుద్ధ వాతావరణం 5వ వారానికి చేరుకుంది. ఇరాన్పై అమెరికా-ఇజ్రాయెల్ జరిపిన దాడుల ఫలితంగా అక్కడ 'పాలన మార్పు' (Regime Change) సాధ్యమైందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ Trump సంచలన ప్రకటన చేశారు. ఆదివారం విలేకరులతో మాట్లాడుతూ.. ఇరాన్ పాత నాయకత్వం స్థానంలో ఇప్పుడు అత్యంత హేతుబద్ధంగా వ్యవహరించే కొత్త సమూహం వచ్చిందని, దీనివల్ల
బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..
బంగారం, వెండి ధరలు తీవ్ర ఒదుడుకులకు లోనవుతున్నాయి. పశ్చిమాసియాలో నెలకున్న యుద్ధం విలువైన లోహాల మార్కెట్ ని ఆందోళనకు గురి చేస్తోంది. పశ్చిమ ఆసియాలో నెలకొన్న భౌగోళిక రాజకీయ పరిణామాలు ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్ను ప్రధానంగా శాసిస్తున్నాయి. ఇరాన్ ఇంధన మౌలిక సదుపాయాలపై దాడులను పది రోజుల పాటు నిలిపివేస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సూచించడం
హార్ముజ్ జలసంధిని దాటిన మరో రెండు భారత LPG నౌకలు.. మరో మూడు షిప్పులు ఇంకా అక్కడే..
దేశంలో గ్యాస్ సంక్షోభం నెలకొన్న వేళ గుడ్ న్యూస్.. భారతదేశానికి ఎల్పీజీ సరఫరా విషయంలో మరో కీలక అప్ డేట్ బయటకు వచ్చింది. దేశానికి దాదాపు ఒక రోజుకు సరిపడా వంటగ్యాస్ను తీసుకువెళ్తున్న భారత జెండా కలిగిన రెండు LPG నౌకలు.. ఘర్షణలతో దెబ్బతిన్న హోర్ముజ్ జలసంధిని సురక్షితంగా దాటాయి. రాబోయే రోజుల్లో భారతదేశానికి చేరతాయని భావిస్తున్నారు.
వేదాంత సంచలన నిర్ణయం: ఐదు స్వతంత్ర కంపెనీలుగా అనిల్ అగర్వాల్ సామ్రాజ్యం విభజన!
ప్రముఖ పారిశ్రామిక దిగ్గజం వేదాంత గ్రూప్ తన వ్యాపార సామ్రాజ్యాన్ని పునర్వ్యవస్థీకరించే దిశలొ భాగంగా కీలక అడుగులు వేస్తోంది. వేదాంత ఛైర్మన్ అనిల్ అగర్వాల్ ఫైనాన్షియల్ టైమ్స్కు ఇచ్చిన తాజా ఇంటర్వ్యూ ప్రకారం.. వచ్చే నెల ప్రారంభంలో ఈ దిగ్గజ సంస్థ ఐదు వేర్వేరు లిస్టెడ్ కంపెనీలుగా విడిపోనుంది. ఏళ్ల తరబడి కొనసాగుతున్న అప్పుల భారాన్ని తగ్గించుకోవడమే
బ్యాంక్ పని మీద వెళ్లేవారికి బిగ్ అలర్ట్.. వచ్చే వారం 5 రోజుల పాటు బ్యాంకులు మూత..
ఈ వారం బ్యాంక్ పని మీద వెళ్లేవారికి బిగ్ అలర్ట్.. వచ్చే వారం అంటే మార్చి 31 నుండి ఏప్రిల్ 5 వరకు దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లో బ్యాంకులు ఐదు రోజుల పాటు మూసివేయబడనున్నాయి. అయితే, ఈ సెలవులు అన్ని రాష్ట్రాల్లోనూ వరుసగా ఒకేలా ఉండవని.. ప్రాంతీయ పండుగలు, వారాంతపు సెలవుల ఆధారంగా ఆయా నగరాల్లో బ్యాంకు
బంగారం, వెండి ధరలు ఈ వారం ఎలా ఉండబోతున్నాయి..వరుస సెలవులు కాపాడుతాయా..కొంపలు ముంచుతాయా..
ఈ వారంలో బంగారం, వెండి ధరల గమనంపై మార్కెట్ నిపుణులు విశ్లేషించిన వివరాల ప్రకారం.. ఈ లోహాల ధరలు ఒక పరిమిత పరిధిలోనే కొనసాగే అవకాశం కనిపిస్తోంది. పశ్చిమ ఆసియాలో నెలకొన్న భౌగోళిక రాజకీయ పరిణామాలు ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్ను ప్రధానంగా శాసిస్తున్నాయి. ముఖ్యంగా ఇరాన్ ఇంధన మౌలిక సదుపాయాలపై దాడులను పది రోజుల పాటు నిలిపివేస్తామని
Oil prices: ముదురుతున్న యుద్ధం! ఊహించని స్థాయిలో ఆయిల్ రేట్లు పెరగనున్నాయా?
ప్రపంచ ఇంధన మార్కెట్లో ఇప్పుడు ఒకటే ఆందోళన.. అదే ఇరాన్ యుద్ధం. ఈ యుద్ధం వల్ల కలిగే నష్టం కేవలం ధరల పెరుగుదలకే పరిమితం కాదని, ఇది ప్రపంచ సరఫరా వ్యవస్థనే కుప్పకూల్చగలదని ప్రపంచంలోని దిగ్గజ చమురు , గ్యాస్ కంపెనీల సీఈఓలు హెచ్చరిస్తున్నారు. హ్యూస్టన్లో జరిగిన 'సెరా వీక్' (CERAWeek) కాన్ఫరెన్స్లో పాల్గొన్న ఎగ్జిక్యూటివ్లు వెల్లడించిన
Deadline: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే భారీ పెనాల్టీలు తప్పవు!
ఆర్థిక సంవత్సరం ముగింపు సమయం వచ్చేసింది. ప్రతి ఏటా మార్చి 31 అనేది కేవలం ఒక తేదీ మాత్రమే కాదు, పన్ను చెల్లింపుదారులు , సామాన్య ప్రజలకు అది ఒక కీలకమైన డెడ్ లైన్ (deadline). ఈ లోపు కొన్ని ముఖ్యమైన ఆర్థిక పనులు పూర్తి చేయకపోతే, ఏప్రిల్ 1 నుండి మీరు భారీ జరిమానాలు చెల్లించడమే
Jobs: జాబ్స్ రాకపోవడానికి అసలు కారణం ఇదే! యువతలో ఆ ఒక్కటి తక్కువైంది!
భారతదేశంలో ప్రతి ఏటా లక్షల మంది గ్రాడ్యుయేట్లు కాలేజీల నుండి బయటకు వస్తున్నారు. ముఖ్యంగా ఇంజనీరింగ్ రంగంలోనే ఏటా 15 లక్షల మంది పట్టా పుచ్చుకుంటున్నారు. అయితే వీరిలో దాదాపు 83 శాతం మందికి సరైన జాబ్స్ (jobs) రావడం లేదన్నది చేదు నిజం. దీనికి ప్రధాన కారణం 'ఇంటర్న్షిప్ సంక్షోభం'. పుస్తకాల్లో చదివిన చదువుకు,
New rules: ఏప్రిల్ 1 నుండి కొత్త రూల్స్! మీ శాలరీ, టాక్స్ నిబంధనల్లో కీలక మార్పులు!
భారత ఆర్థిక వ్యవస్థలో 2026 ఏప్రిల్ 1వ తేదీ ఒక చారిత్రాత్మక మార్పుకు నాంది పలకబోతోంది. కార్మిక చట్టాల నుండి ఆదాయపు పన్ను నిబంధనల వరకు ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త రూల్స్ (New rules) అమల్లోకి రానున్నాయి. ఈ మార్పులు సామాన్య ఉద్యోగి జీతం మీద, పన్ను చెల్లింపుల మీద, ఉద్యోగం వదిలేటప్పుడు వచ్చే సెటిల్మెంట్ మీద
Trending: యూపీలో వింత ఘటన.. సామాన్యురాలి ఖాతాలోకి రూ. 10 కోట్లు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..
సాధారణంగా డబ్బు అంటే ప్రతి ఒక్కరికీ ఆశ ఉంటుంది. అయితే ఆ ఆశ కంటే నిజాయితీనే గొప్పదని ఒక మహిళ రుజువు చేస్తోంది. ఉత్తరప్రదేశ్లోని మెయిన్పురి జిల్లాకు చెందిన ఒక మహిళ బ్యాంక్ అకౌంట్ లో పొరపాటున ఏకంగా రూ. 10 కోట్లు క్రెడిట్ అయ్యాయి. ఏటీఎంకు వెళ్లి బ్యాలెన్స్ చెక్ చేసుకున్న ఆ కుటుంబం, స్క్రీన్
Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు (మార్చి 29) తులం గోల్డ్ రేట్ ఎంతంటే?
భారతీయ మార్కెట్ లో ఈరోజు బంగారం, వెండి ధరలు స్వల్ప పెరుగుదలను నమోదు చేశాయి. అంతర్జాతీయ మార్కెట్ సంకేతాలు, రూపాయి విలువలో మార్పులు , పెళ్లిళ్ల సీజన్ కారణంగా పెరిగిన డిమాండ్ వెరసి బంగారం ధరలు (Gold prices) మళ్ళీ పుంజుకున్నాయి. కేవలం పెట్టుబడిగా మాత్రమే కాకుండా.. సాంస్కృతిక ప్రాముఖ్యత కలిగిన ఈ విలువైన లోహాల ధరలు
Petrol prices: పెట్రోల్ ధరలు తగ్గాయా? పెరిగాయా? నేటి (మార్చి 29) తాజా రేట్లు ఇవే!
అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు (Crude Oil) ధరలు ఒడిదుడుకులకు లోనవుతున్నప్పటికీ, దేశీయంగా పెట్రోల్ ధరలు (Petrol prices) , డీజిల్ ధరలు నేడు మార్చి 29న కూడా స్థిరంగా కొనసాగుతున్నాయి. పశ్చిమ ఆసియాలో నెలకొన్న ఉద్రిక్తతలు, షిప్పింగ్ మార్గాల్లో అంతరాయాల వల్ల గ్లోబల్ మార్కెట్లో క్రూడాయిల్ ధరలు పెరుగుతున్నా, భారత చమురు సంస్థలు సామాన్యులపై భారం
Bengaluru: మధ్యతరగతి కష్టాలే నా సక్సెస్ సీక్రెట్! వైరల్ అవుతున్న బెంగళూరు యువతి స్టోరీ!
సాధారణంగా మనం ఎవరైనా సక్సెస్ అయ్యారంటే.. వారి వెనుక పెద్ద బ్యాక్ గ్రౌండ్ ఉందేమో అని అనుకుంటాం. కానీ, చాలా మంది విజయాల వెనుక నిశ్శబ్దంగా చేసిన త్యాగాలు, మధ్యతరగతి కష్టాలు దాగి ఉంటాయి. సరిగ్గా ఇలాంటి విషయాలనే గుర్తు చేసుకుంటూ బెంగళూరు (Bengaluru) కు చెందిన చార్టర్డ్ అకౌంటెంట్ (CA) మీనల్ గోయల్ సోషల్ మీడియాలో
బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..
బంగారం మార్కెట్ ప్రస్తుతం క్లిష్టమైన దశలో ఉంది. జనవరి 2026లో ఆకాశాన్ని తాకిన ధరలు.. అక్కడి నుండి సుమారు 20 శాతం పతనమై ప్రస్తుతం 'బేర్ మార్కెట్' దశలోకి ప్రవేశించాయి. అయితే, ఈ పతనాన్ని చూసి భయాందోళన చెందాల్సిన అవసరం లేదని.. ఇది ఒక పెద్ద బుల్లిష్ ట్రెండ్లో సంభవించే సహజమైన సర్దుబాటు (Correction) మాత్రమేనని ఆర్థిక
AI వల్లే కంపెనీ నుంచి వెళ్లిపోతున్నాం.. సంచలన వ్యాఖ్యలు చేసిన దిగ్గజ కంపెనీల సీఈఓలు..
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సృష్టిస్తున్న ప్రకంపనలు కేవలం సాధారణ ఉద్యోగులకే కాక.. ప్రపంచ స్థాయి దిగ్గజ కంపెనీల సీఈఓల పదవులకు కూడా సవాలుగా మారుతున్నాయి. ఇప్పటివరకు ఏఐ వల్ల కేవలం ఎంట్రీ-లెవల్ ఉద్యోగాలే పోతాయని అందరూ భావించగా.. తాజా పరిణామాలు చూస్తుంటే కంపెనీల అత్యున్నత నాయకత్వంలో కూడా మార్పులు అనివార్యమని అర్థమవుతోంది. కోకా-కోలా సీఈఓ జేమ్స్ క్విన్సీ,
పెట్రోల్, డీజిల్ పన్ను తగ్గింపు.. 15 రోజుల్లో కేంద్రానికి రూ. 7 వేల కోట్లు నష్టం..
పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదల సామాన్యుడిపై మోయలేని భారంగా మారిన తరుణంలో.. కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ సుంకాన్ని లీటరుకు రూ.10 చొప్పున తగ్గిస్తూ తీసుకున్న నిర్ణయం పరోక్షంగా దేశ ఆర్థిక వ్యవస్థపై పెను ప్రభావాన్ని చూపుతోంది. ఈ నిర్ణయం ప్రజలకు తక్షణ ఉపశమనం కలిగించినప్పటికీ.. ప్రభుత్వ ఖజానాకు మాత్రం భారీ కోతను మిగిల్చింది. ఈ పన్ను తగ్గింపు
బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..
బంగారం ధరలు మళ్లీ పరుగులు పెడుతున్నాయి. గత వారం తగ్గుముఖం పట్టిన ధరలు మళ్లీ పైకి ఎగబాకుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా నెలకున్న ఆందోళనకర పరిస్థితులతో పెట్టుబడిదారులు తమ పెట్టుబడులను పసిడి మీదకు మళ్లిస్తున్నారు. దీంతో పసిడి ధరలకు రెక్కలు వచ్చాయి. రిస్క్ ఆస్తులను వదిలేయడంతో ఇన్వెస్టర్లకు సేఫ్ హెవెన్ గా బంగారం మాత్రమే కనిపిస్తోంది. దీంతో ప్రపంచ
ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులపై కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..
ప్రపంచ భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, మార్కెట్ అస్థిరత నేపథ్యంలో.. మార్చి 27న భారతీయ బులియన్ మార్కెట్ ఒక విచిత్రమైన పరిస్థితిని ఎదుర్కొంది. సాధారణంగా కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX)లో ధరలు పెరిగితే దానికి అనుగుణంగా ఈటీఎఫ్ (ETF)లు కూడా పెరగాలి. అయితే శుక్రవారం నాటి ట్రేడింగ్లో ఎంసీఎక్స్ ఫ్యూచర్స్ లాభాల్లో ఉన్నప్పటికీ, వెండి, బంగారానికి సంబంధించిన ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్
ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా మధ్య ఉద్రిక్తతలు యుద్ధంగా మారిన నేపథ్యంలో.. అంతర్జాతీయ ముడి చమురు మార్కెట్ భయంకరమైన దిశగా పయనిస్తోందని ప్రముఖ ఆర్థిక విశ్లేషణ సంస్థ మక్వారీ (Macquarie) హెచ్చరించింది. ఇప్పటివరకు చమురు ధరలు బ్యారెల్కు 150 డాలర్లకు చేరుతాయని విశ్లేషకులు భావించగా.. మక్వారీ అంతకు మించి ఏకంగా 200 డాలర్లస్థాయికి చేరువయ్యే ప్రమాదం ఉందని ప్రపంచ
ఓ వైపు బంగారం.. మరో వైపు చమురు.. ఇరాన్ యుద్ధం వేళ రష్యా దిమ్మతిరిగే ప్లాన్..
పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు ఇప్పట్లో వీడేలా కనపడటం లేదు. దీని ప్రభావంతో ప్రపంచ వ్యాప్తంగా ఆందోళనకర పరిస్థితి నెలకొంది. చాలా దేశాలు సంక్షోభాన్ని ఎదుర్కుంటున్నాయి. మార్కెట్లు కుప్పకూలుతున్నాయి. ఈ పరిస్థితుల్లో కొన్ని దేశాలు తమ ఆర్థిక వ్యవస్థని బలోపేతం చేసుకునేందుకు ముందడుగు వేస్తున్నాయి. తాజాగా రష్యా కూడా ఈ యుద్ధ సమయంలో దేశ ఆర్థిక పరిస్థితిని కాపాడుకునేందుకు
Savings account: సేవింగ్స్ అకౌంట్ ఉంటే ఇన్ని లాభాలా? ఎవ్వరికీ తెలియని ఆసక్తికర విషయాలివే!
ఈ రోజుల్లో బ్యాంక్ ఖాతా లేని వారు ఎవరూ లేరు. దాదాపు ప్రతి ఒక్కరికీ ఏదో ఒక బ్యాంకులో సేవింగ్స్ అకౌంట్ (Savings account) ఉంటుంది. అయితే చాలామంది ఈ అకౌంట్ను కేవలం డబ్బులు దాచుకోవడానికి మాత్రమే వాడుతుంటారు. కానీ, ఒక సేవింగ్స్ అకౌంట్ ద్వారా మనం ఇంకా ఎన్నో పనులు చేయవచ్చు, అనేక ప్రయోజనాలను పొందవచ్చు.
Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్గా కానిచ్చేస్తున్నారు!
భారతదేశం అంటేనే బంగారానికి పెట్టింది పేరు. ప్రపంచంలోనే అత్యధికంగా పసిడిని వినియోగించే దేశాల్లో మనం ముందుంటాం. కానీ, మన అవసరాలకు సరిపడా బంగారాన్ని మనం ఉత్పత్తి చేయలేకపోతున్నాం. ఏటా సుమారు 800 టన్నులకు పైగా బంగారాన్ని విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. అయితే, ఈ పరిస్థితిలో ఇప్పుడు ఒక పెద్ద మార్పు రాబోతోంది. ఆంధ్రప్రదేశ్లోని జొన్నగిరిలో దేశంలోనే
Gold Prices: ఆకాశాన్ని తాకుతున్న పసిడి.. శ్రీరామ నవమి రోజున రేట్లు ఎలా ఉన్నాయంటే..
ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ కాకపోయినా, అంతర్జాతీయ పరిణామాల వల్ల బంగారం ధరలు (gold prices) భారతదేశంలో సరికొత్త రికార్డులను సృష్టిస్తున్నాయి. మార్చి 27, 2026 నాటికి దేశవ్యాప్తంగా పసిడి ధరలు స్థిరంగా ఉన్నప్పటికీ.. సాధారణ స్థాయి కంటే చాలా ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల్లో అందునా చెన్నై వంటి నగరాల్లో బంగారం ధరలు దేశంలోనే గరిష్ట
Petrol Prices: కేంద్రం పన్ను తగ్గించాక.. మీ నగరంలో రేట్లు మారాయో? లేదో చూడండి!
దేశవ్యాప్తంగా వాహనదారులకు ఒకవైపు ఊరట, మరోవైపు ఆందోళన కలిగించే వార్తలు అందుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం గురువారం పెట్రోల్పై ఎక్సైజ్ డ్యూటీని లీటరుకు రూ. 13 నుండి రూ. 3 కి తగ్గించింది. అలాగే డీజిల్పై ఉన్న రూ. 10 పన్నును పూర్తిగా సున్నాకి చేర్చింది. అయితే ఈ భారీ పన్ను కోత తర్వాత కూడా సామాన్యులకు బంకుల
Petrol prices: పెట్రోల్, డీజిల్పై రూ. 10 పన్ను తగ్గింపు.. అయినా సామాన్యులకు ఊరట లేదు! ఏందుకంటే..
దేశంలో పెరుగుతున్న ఇంధన ధరల మధ్య కేంద్ర ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. పెట్రోల్, డీజిల్పై ఎక్సైజ్ డ్యూటీని ఏకంగా రూ. 10 తగ్గిస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. సాధారణంగా పన్ను తగ్గిందంటే బంకుల వద్ద పెట్రోల్ ధరలు (petrol prices) తగ్గుతాయని మనం ఆశిస్తాం. కానీ, ఈసారి పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది.
విజయవాడ - హైదరాబాద్ హైవే అప్డేట్.. పనులు ఎక్కడి దాకా వచ్చాయంటే..
తెలంగాణ , ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలను కలిపే అత్యంత కీలకమైన రహదారి ఎన్హెచ్-65 (NH-65). రోజురోజుకూ పెరుగుతున్న వాహనాల రద్దీ కారణంగా హైదరాబాద్ (Hyderabad) నుంచి విజయవాడ వెళ్లే ప్రయాణికులకు ట్రాఫిక్ పెద్ద సమస్యగా మారింది. ముఖ్యంగా పండుగలు, సెలవు దినాల్లో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోతుండటంతో.. ప్రభుత్వం ఈ రహదారిని ఆరు వరుసల (6-Lane) హైవేగా విస్తరించే
Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!
విదేశాలకు వెళ్లి మంచి జీతంతో సెటిల్ అవ్వాలని ప్రతి ఒక్కరికీ ఉంటుంది. కానీ సరైన దారి తెలియక, ఏజెంట్లను నమ్మి మోసపోయే వారు చాలా మంది ఉన్నారు. అలాంటి వారి కోసం కర్ణాటక ప్రభుత్వం ఒక అద్భుతమైన వేదికను సిద్ధం చేసింది. అదే బెంగళూరు (Bengaluru) ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్ 2026. ఈ మెగా ఈవెంట్ ద్వారా
Success story: రూ. 600 కోట్ల సామ్రాజ్యాన్ని వదిలి మళ్ళీ సున్నా నుండి మొదలుపెట్టాడు!
ఈ రోజుల్లో సాదాసీదా ఉద్యోగం వదిలేయాలంటేనే మనం వంద సార్లు ఆలోచిస్తాం. అలాంటిది చేతిలో ఏడాదికి రూ. 33 లక్షల ప్యాకేజీ ఇచ్చే ఉద్యోగం ఉన్నా, లేదా రూ. 600 కోట్ల విలువైన పెద్ద కంపెనీ ఉన్నా దాన్ని వదిలేసి మళ్ళీ కొత్తగా మొదలుపెట్టడం అంటే మామూలు విషయం కాదు. ప్రముఖ పారిశ్రామికవేత్త, కంటెంట్ క్రియేటర్ అంకుర్
బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..
దశాబ్దాలుగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో అత్యంత సురక్షితమైన పెట్టుబడిగా వెలుగొందుతున్న బంగారం.. ప్రస్తుతం అనూహ్యమైన పతనాన్ని చవిచూస్తోంది. గత వంద ఏళ్ల చరిత్రలో ఎన్నడూ లేని విధంగా వరుసగా పది రోజుల పాటు ధరలు క్షీణించడం పెట్టుబడిదారులను విస్మయానికి గురిచేస్తోంది. బ్లూమ్బెర్గ్ నివేదికల ప్రకారం.. జనవరిలో నమోదైన గరిష్ఠ స్థాయిల నుండి బంగారం ధర ఏకంగా 27
LPG సిలిండర్ల కొరత ఉందా? అసలు నిజం చెప్పిన ప్రభుత్వం.. సోషల్ మీడియా వార్తలను నమ్మకండి!
గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో విదేశీ యుద్ధాల వల్ల భారత్లో పెట్రోల్, డీజిల్, LPG గ్యాస్ సిలిండర్ల కొరత రాబోతోందని కొన్ని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ వార్తలపై కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ గట్టిగా స్పందించింది. ఇంతకీ కేంద్రం ఏం చెప్పిందంటే.. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు ఉన్నప్పటికీ.. భారత్ దగ్గర
Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?
పెట్టుబడుల ప్రపంచంలో ఇప్పుడు అందరూ స్టాక్ మార్కెట్లు, మ్యూచువల్ ఫండ్స్ లేదా బంగారం గురించి మాట్లాడుకుంటున్నారు. వీటితో పోలిస్తే ఫిక్స్డ్ డిపాజిట్లు (fixed deposit) అనేది చాలా పాత పద్ధతి అని, ఇది పెద్దగా లాభాలు ఇవ్వదని చాలా మంది పెదవి విరుస్తుంటారు. కానీ, మార్కెట్లలో అనిశ్చితి పెరిగినప్పుడు, గ్లోబల్ టెన్షన్లు ఇన్వెస్టర్లను భయపెట్టినప్పుడు.. అందరికీ గుర్తుకు
ఉచితంగా AI కోర్సులు నేర్చుకునే అవకాశం! ఎలా రిజిస్టర్ అవ్వాలి? స్టెప్ బై స్టెప్ ప్రాసెస్..
నేటి కాలంలో ఏ రంగంలోనైనా నెగ్గుకురావాలంటే టెక్నాలజీపై పట్టు ఉండటం చాలా అవసరం. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ప్రపంచాన్ని శాసిస్తున్న తరుణంలో.. మన యువతకు ఆ రంగంలో నైపుణ్యం పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం ఒక అద్భుతమైన నిర్ణయం తీసుకుంది. కేంద్ర సమాచార , ప్రసార మంత్రిత్వ శాఖ (MIB), ముంబైలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్రియేటివ్
Trending: స్కూల్ మానేస్తే రూ. 2.8 కోట్లు ఇస్తామన్నారు.. కానీ, ఈ 16 ఏళ్ల కుర్రాడు ఏం చేశాడో చూడండి!
సోషల్ మీడియాలో రోజుకు ఎన్నో సక్సెస్ స్టోరీలు చూస్తుంటాం. కానీ కొన్ని కథలు మాత్రమే మనల్ని ఆలోచింపజేస్తాయి, స్ఫూర్తినిస్తాయి. ప్రస్తుతం ఇంటర్నెట్ లో ట్రెండింగ్ (Trending) లో ఉన్న ఒక 16 ఏళ్ల కుర్రాడి కథ కూడా అలాంటిదే. అమెరికాలోని మేరీల్యాండ్లో నివసిస్తున్న భారతీయ మూలాల విద్యార్థి రుద్రోజస్ కున్వర్.. తన తెలివితేటలతో ఏకంగా రూ. 2.8

34 C