RBI కొత్త రూల్: ఇకపై UPI పేమెంట్స్ ఆగిపోనున్నాయా?
UPI లావాదేవీలపై ఆర్బీఐ కొత్త నిబంధనలు! రూ. 10,000 దాటితే ఇక గంట సేపు ఆగాల్సిందే. RBI introduces a 60-minute cooling-off period for UPI transactions over ₹10,000 to prevent digital fraud.
Google pay: ట్రెండ్ అవుతున్న గూగుల్ పే పాకెట్ మనీ ఫీచర్! ఇదెలా పని చేస్తుందంటే..
ప్రస్తుత రోజుల్లో చిల్లర కష్టాల కంటే యూపీఐ (UPI) ద్వారా డబ్బులు పంపడమే అందరికీ అలవాటైపోయింది. అయితే, ఇప్పటివరకు యూపీఐ వాడాలంటే కచ్చితంగా సొంత బ్యాంక్ అకౌంట్ ఉండాల్సిందే. కానీ, ఇప్పుడు ఆ అవసరం లేకుండానే డిజిటల్ పేమెంట్స్ చేసుకునే వెసులుబాటును గూగుల్ పే (google pay) కల్పిస్తోంది. 'యూపీఐ సర్కిల్' (UPI Circle) లో భాగంగా
TCS ఉద్యోగులకు తీపి కబురు.. ఏప్రిల్ 1 నుంచి జీతాల పెంపు! ఏ గ్రేడ్ వారికి ఎంతంటే?
భారతదేశపు అతిపెద్ద సాఫ్ట్వేర్ సర్వీసెస్ సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS), తన ఉద్యోగులకు అదిరిపోయే వార్త అందించింది. ఏప్రిల్ 1, 2026 నుంచి అన్ని గ్రేడ్ల ఉద్యోగులకు వార్షిక జీతాల పెంపు (Appraisal) వర్తిస్తుందని సంస్థ గురువారం ప్రకటించింది. గతేడాది లాగే ఈ ఏడాది కూడా టీసీఎస్ హైక్స్ (TCS Hikes) విషయంలో కంపెనీ సానుకూలంగా
రూ. 10 వేలు కంటే ఎక్కువ పంపితే గంట సేపు ఆగాల్సిందే! RBI షాకింగ్ రూల్.. ఎందుకో తెలుసా?
భారతదేశంలో డిజిటల్ లావాదేవీలు పెరిగే కొద్దీ, సైబర్ మోసాలు కూడా అదే స్థాయిలో పెరుగుతున్నాయి. అమాయక ప్రజలను బురిడీ కొట్టించి వారి ఖాతాల నుంచి డబ్బులు కాజేస్తున్న ముఠాలకు అడ్డుకట్ట వేయడానికి భారత రిజర్వ్ బ్యాంక్ (RBI) సరికొత్త అస్త్రాన్ని సిద్ధం చేస్తోంది. ఇటీవల విడుదల చేసిన ఒక నివేదిక ప్రకారం, ఆన్లైన్ పేమెంట్స్లో భద్రతను పెంచడానికి
బంగారం, వెండి ధరలు తగ్గాయి. తాజా రేట్లు ఇక్కడ చూడండి
అంతర్జాతీయ మార్కెట్లలోని ఒడుదొడుకుల కారణంగా ఏప్రిల్ 10న భారత మార్కెట్లో బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. ట్రేడింగ్ ప్రారంభంలోనే MCX గోల్డ్ ధర రూ. 1.53 లక్షల మార్క్ కంటే దిగువకు పడిపోయింది. దాదాపు రూ. 500 నుంచి రూ. 600 వరకు తగ్గింది. మరోవైపు, MCX వెండి ధర రూ. 1,260 (0.52%) కంటే
Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?
సాధారణంగా ఆర్థిక అనిశ్చితి లేదా యుద్ధం లాంటి పరిస్థితులు ఉన్నప్పుడు పెట్టుబడిదారులు సురక్షితమైన ఆస్తిగా భావించే బంగారం వైపు మొగ్గు చూపుతారు. కానీ, 2026 మార్చి నెలలో పరిస్థితి రివర్స్ అయ్యింది. బంగారం (gold) మార్కెట్ చరిత్రలో 2013 జూన్ తర్వాత అత్యంత బలహీనమైన నెలగా ఈ మార్చి రికార్డు సృష్టించింది. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు
Bengaluru: బెంగళూరు వాహనదారులకు అలర్ట్! ఆ రూట్లో ఫ్లైఓవర్ 84 గంటలు బంద్!
కర్ణాటక రాజధాని బెంగళూరు (Bengaluru) లోని అత్యంత కీలకమైన పీన్యా ఫ్లైఓవర్ (డాక్టర్ శివకుమార్ స్వామి ఫ్లైఓవర్) వచ్చే వారం నాలుగు రోజుల పాటు మూతపడనుంది. తుమకూరు రోడ్డు మీదుగా ప్రయాణించే వాహనదారులకు ఇది పెద్ద షాక్ అని చెప్పాలి. నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) ఈ ఫ్లైఓవర్పై తుది 'లోడ్ టెస్టింగ్' నిర్వహించనుండటమే
YES హైదరాబాద్ 2026: చిన్న వ్యాపారాలను భారీగా మార్చే అద్భుత రహస్యాలు
హైదరాబాద్లో YES 2026 సమ్మిట్: చిన్న వ్యాపారాలను భారీ స్టార్టప్లుగా మార్చే రహస్యాలు ఇవే. Learn how successful Telugu founders are scaling startups with minimal investment and expert strategies.
Bengaluru: బెంగళూరు వాసులకు అలర్ట్! మధ్యాహ్నం బయటకు రావొద్దు.. క్లినిక్లకు క్యూ కడుతున్న బాధితులు!
ఎప్పుడూ చల్లటి గాలి, ఆహ్లాదకరమైన వాతావరణంతో అలరించే బెంగళూరు (Bengaluru) సిటీ ఇప్పుడు నిప్పుల కొలిమిని తలపిస్తోంది. గత కొన్ని రోజులుగా ఉష్ణోగ్రతలు అనూహ్యంగా పెరుగుతుండటంతో నగరవాసులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. సాధారణంగా ఏప్రిల్ నెలలో ఉండే ఉష్ణోగ్రత కంటే ఈసారి 2 డిగ్రీలు ఎక్కువగా నమోదవుతుండటం ఆందోళన కలిగిస్తోంది. బుధవారం నాటికి నగరంలో 35.2C ఉష్ణోగ్రత నమోదు
బ్యాంకు సెలవులు: మీ డబ్బు పనులను ఇప్పుడే పూర్తి చేసుకోండి
ఏప్రిల్ 11, 12 తేదీల్లో బ్యాంకులు బంద్, మీ పనులు ముందే పూర్తి చేసుకోండి. Bank holidays are approaching this weekend, ensure your financial tasks are completed to avoid any last-minute trouble.
Trending: అమెరికాలో ఉండాలంటే అందంగా ఉండాల్సిందేనా? సోషల్ మీడియాలో రచ్చ లేపుతున్న వైరల్ పోస్ట్!
ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక పోస్ట్ విపరీతంగా ట్రెండింగ్ (trending) అవుతోంది. అమెరికాలో నివసిస్తున్న భారతీయులకు సంబంధించి 'జెన్రైట్' (GenRAIT) అనే డీప్ టెక్ కంపెనీ సహ వ్యవస్థాపకుడు రాజీబ్ ఖాన్ చేసిన 23 సూచనలు ఇప్పుడు పెద్ద చర్చకు దారితీశాయి. ఆయన చేసిన కొన్ని వ్యాఖ్యలు వాస్తవికంగా ఉన్నాయని కొందరు అంటుంటే మరికొందరు మాత్రం ఆయనపై
Trading: యుద్ధం మీద బెట్టింగ్.. గంటల్లోనే లక్షాధికారులు! అసలేం జరిగిందంటే..
అగ్రరాజ్యం అమెరికాలో ఇప్పుడు ఒక మెయిల్ సంచలనం సృష్టిస్తోంది. దేశ రహస్యాలను అడ్డం పెట్టుకుని ఆర్థిక మార్కెట్లలో లాభాలు గడించవద్దంటూ వైట్ హౌస్ తన సిబ్బందికి గట్టి హెచ్చరికలు జారీ చేసింది. ముఖ్యంగా ఇరాన్ యుద్ధం , వెనిజులా పరిణామాలపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకునే నిర్ణయాలు బయటకు రాకముందే, కొందరు ట్రేడింగ్ (Trading ) ద్వారా
Bengaluru: రియల్ ఎస్టేట్లో మారిన లెక్కలు! బెంగళూరు, హైదరాబాద్లో ట్రెండ్ ఎలా ఉందంటే..
సొంతిల్లు అనేది ప్రతి ఒక్కరి జీవితకాల కల. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితులు చూస్తుంటే ఆ కల నెరవేరడం కొంచెం కష్టంగానే అనిపిస్తోంది. ప్రముఖ రియల్ ఎస్టేట్ కన్సల్టెన్సీ నైట్ ఫ్రాంక్ (Knight Frank) తాజాగా విడుదల చేసిన నివేదిక ప్రకారం.. ఈ ఏడాది జనవరి-మార్చి త్రైమాసికంలో బెంగళూరు (Bengaluru), హైదరాబాద్ (Hyderabad) సహా.. దేశంలోని ఎనిమిది
బెంగళూరు అద్దెలు షాకింగ్: సామాన్యుల పరిస్థితి ఏంటి?
బెంగళూరులో అద్దెలు ఆకాశాన్ని తాకుతున్నాయి, సామాన్యుల పరిస్థితి ఏంటి? Bangalore rental prices are hitting record highs, forcing IT professionals to rethink their housing choices in tech hubs.
రెపో రేటు స్థిరం: మీ ఈఎంఐ భారం తగ్గదా?
రెపో రేటు స్థిరంగా ఉండటంతో మీ ఈఎంఐలపై పడే ప్రభావం ఏమిటి? RBI keeps repo rate steady; here is how it affects your home loan EMIs and fixed deposit returns.
బంగారం, వెండి ధరలు ఈ రేటుకు దిగి వస్తేనే కొనండి.. కీలక సూచన చేస్తున్న బులియన్ నిపుణులు
అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితి మరియు భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో పసిడి, వెండి ధరల గమనంపై నువామా ప్రొఫెషనల్ క్లయింట్స్ గ్రూప్ నిపుణులు కీలకమైన విశ్లేషణను అందించారు. ఫారెక్స్, కమోడిటీస్ విభాగం హెడ్ అభిలాష్ కోయిక్కర అంచనాల ప్రకారం.. రాబోయే రోజుల్లో బుల్లియన్ మార్కెట్లో బలమైన సానుకూల ధోరణి కొనసాగే అవకాశం ఉంది. ఎంసీఎక్స్ మార్కెట్లో Gold,
స్టార్టప్ ఫండింగ్ తగ్గుతున్నా.. వీరు ఎలా గెలుస్తున్నారు?
భారతీయ స్టార్టప్ రంగంలో పెట్టుబడుల కొరత ఉన్నా, సొంత పెట్టుబడితో సక్సెస్ అవుతున్న ఫౌండర్ల కథలు. Discover how bootstrapped Indian startups are thriving without external funding during the current funding winter.
మెంతికూరపై హాట్ డిబేట్..భారత్ వర్సెస్ అమెరికా రేట్లతో పోల్చిన మహిళ..నెటిజన్ల రియాక్షన్ ఏంటంటే..
భారతదేశంలో జీవన వ్యయంపై ఇటీవల సోషల్ మీడియాలో జరిగిన ఒక చర్చ దేశవ్యాప్తంగా ఆసక్తిని రేకెత్తించింది. అమెరికాలో ఉంటున్న ఒక భారతీయ మహిళ, అక్కడ మెంతి కూర ధర సుమారు 600 రూపాయలు ఉంటే, మన దేశంలో కేవలం పది రూపాయలకే దొరుకుతుందని చేసిన వ్యాఖ్యలు ఈ వివాదానికి మూలమయ్యాయి. పైన పేర్కొన్న ఉదాహరణను చూస్తే భారతదేశంలో
ఆర్బీఐ కీలక నిర్ణయం: మీ ఈఎంఐ భారం తగ్గుతుందా?
ఆర్బీఐ రెపో రేటును 5.25 శాతంగానే కొనసాగించడంతో లోన్ తీసుకున్న వారికి ఊరట లభించింది. RBI keeps repo rate steady at 5.25%, bringing relief to home loan borrowers and offering stable EMI prospects.
అమరావతి రియల్ ఎస్టేట్: ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయా?
అమరావతి రాజధాని ప్రకటనతో రియల్ ఎస్టేట్ రంగంలో పెను మార్పులు. Amaravati property prices and rents are skyrocketing as investors rush to the capital region following the official notification.
అమరావతి ల్యాండ్ పూలింగ్: నేడే ఆఖరి అవకాశం, రైతుల పరిస్థితి ఏంటి?
అమరావతి ల్యాండ్ పూలింగ్ గడువు నేడే ముగియనుంది, భూములు అప్పగించని వారికి ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. Final deadline today for Amaravati land pooling; government warns of direct acquisition if farmers fail to submit lands for the Seed Access Road project.
6 వేల డాలర్ల మార్క్ దాటబోతున్న బంగారం ధర.. డాలర్ విలువ ఖేల్ ఖతం.. ప్రపంచ రారాజుగా పసిడి..
ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతం ఒక చారిత్రక మలుపులో ఉంది. ఒకప్పుడు కేవలం ఆభరణాలుగా, సంప్రదాయ ఆస్తిగా భావించిన బంగారం, ఇప్పుడు అంతర్జాతీయ రాజకీయ, ఆర్థిక వ్యూహాల్లో అత్యంత శక్తివంతమైన సాధనంగా అవతరిస్తోంది. బంగారం ధరలు డాలర్ విలువను సవాల్ చేయబోతున్నాయి. గబెల్లీ గోల్డ్ ఫండ్ సహ-పోర్ట్ఫోలియో మేనేజర్ క్రిస్ మాన్సినీ విశ్లేషణ ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న
Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం
ఇజ్రాయెల్.. లెబనాన్పై దాడి చేయడంతో అమెరికా-ఇరాన్ కాల్పుల విరమణ ఒప్పందం ప్రమాదంలో పడింది. ఈ పరిణామం కారణంగా, భారత మార్కెట్లో బంగారం, వెండి ధరల్లో భారీ ఒడుదొడుకులు చోటుచేసుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం స్పాట్ Gold ఔన్సుకు 4,720 డాలర్ల పైన ట్రేడ్ అవుతుండగా, స్పాట్ సిల్వర్ ఔన్సుకు 75 డాలర్ల దిగువన కష్టపడుతోంది. ఈ రెండు
బంగారం ధరలు భారీగా పతనమయ్యాయి గత మూడు రోజుల నుంచి పసిడి ప్రియులను వణికించిన బంగారం ధరలు నేడు కుప్పకూలాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ యుధ్దంపై కీలక ప్రకటన చేయడంతో పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయి పసిడి ధరల్లో తీవ్ర మార్పులు సంభవించాయి.అయితే తదనంతర పరిస్థితులు కాస్త ఆందోళనకు దారి తీయడంతో పెట్ఠుబడిదారులు డాలర్ మీదకు
ప్రయాణికులకు గుడ్ న్యూస్.. విమాన టిక్కెట్ల ధరల పెరుగుదలను అరికట్టేందుకు కేంద్రం కీలక నిర్ణయం..
Domestic Airfare Hike 2026:పశ్చిమ ఆసియాలో నెలకొన్న తీవ్ర ఉద్రిక్తతలు, భౌగోళిక రాజకీయ అనిశ్చితి ప్రపంచవ్యాప్తంగా పెను మార్పులకు కారణమవుతున్నాయి. ముఖ్యంగా ఇంధన సరఫరా మార్గాలకు అంతరాయం కలగడంతో అంతర్జాతీయ మార్కెట్లో జెట్ ఇంధన ధరలు ఆకాశాన్ని తాకాయి. ఈ పరిణామం విమానయాన రంగంపై మోయలేని భారాన్ని మోపడమే కాకుండా, దేశీయ విమాన ప్రయాణీకులపై కూడా తీవ్ర
హార్ముజ్ జలసంధిని మళ్లీ మూసేసిన ఇరాన్.. ఇజ్రాయెల్ దాడులతో సంక్షోభంలోకి కాల్పుల విరమణ ఒప్పందం..
అమెరికా - ఇరాన్ మధ్య కుదిరిన తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం అమలులోకి వచ్చిన కేవలం ఒక్క రోజులోనే తీవ్ర సంక్షోభంలో పడింది. ఇరాన్ మద్దతు ఉన్న హిజ్బుల్లా ఉగ్రవాద సంస్థపై ఇజ్రాయెల్ లెబనాన్లో తన దాడులను అకస్మాత్తుగా తీవ్రతరం చేయడమే ఇందుకు ప్రధాన కారణం. ఇజ్రాయెల్ రక్షణ దళాలు కేవలం పది నిమిషాల వ్యవధిలోనే బీరుట్,
ఇరాన్ పంపిన శాంతి ప్రతిపాదనపై వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ప్రతిపాదనను ట్రంప్ చెత్తబుట్టలో పడేశారని తెలిపారు. ఇవి ఆచరణయోగ్యం కావని, పూర్తిగా అసంబద్ధమైనవిగా ఉన్నాయన్నారు. ఇరాన్ పంపిన తొలి శాంతి ప్రతిపాదనను డొనాల్డ్ ట్రంప్, ఆయన సంప్రదింపుల బృందం ఎంత కఠినంగా తిరస్కరించాయో వైట్ హౌస్ ప్రెస్
బంగారం, వెండి ధరల పెరుగుదలపై కీలక అప్డేట్.. కొత్త లక్ష్యాలను విడుదల చేసిన ఆర్థిక నిపుణులు..
నేడు, ఏప్రిల్ 8, 2026, బుధవారం నాడు అంతర్జాతీయ మార్కెట్లలో అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. అమెరికా మరియు ఇరాన్ మధ్య రెండు వారాల పాటు కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తక్షణ మరియు లోతైన ప్రభావాన్ని చూపింది. ఈ ఒప్పందంతో భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు తగ్గడం, చమురు ధరలు భారీగా పతనం కావడం
రెపో రేటు స్థిరం: మీ ఈఎంఐ భారం తగ్గే అవకాశం!
రెపో రేటు స్థిరంగా ఉండటంతో సామాన్యులకు ఊరట, మీ ఈఎంఐలు పెరగవు. RBI keeps repo rate steady, bringing relief to borrowers and offering smart investment tips for FD holders.
Layoffs: లేఆఫ్స్ నుండి తప్పించుకోవాలంటే ఏకైక మార్గం ఇదే.. గోల్డ్మన్ సాక్స్ కీలక సూచన!
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా టెక్ రంగంలో కొనసాగుతున్న లేఆఫ్స్ (layoffs) భయాలకు తోడు, గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ గోల్డ్మన్ సాక్స్ (Goldman Sachs) ఒక చేదు వార్తను మోసుకొచ్చింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) కారణంగా ఉద్యోగం కోల్పోవడం అనేది కేవలం తాత్కాలిక నిరుద్యోగమే కాదు, అది ఒక వ్యక్తి కెరీర్పై పదేళ్ల వరకు ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందని ఈ
Bengaluru: ఉద్యోగం కంటే సొంత వ్యాపారమే మిన్న.. ఒంటరిగా వంట చేస్తూ నెటిజన్ల మనసు గెలిచిన టెక్కీ!
ప్రస్తుతం ఐటీ రంగంలో ఉద్యోగ భద్రతపై ఆందోళనలు పెరుగుతున్న వేళ, ఒక యువకుడు తీసుకున్న నిర్ణయం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. బెంగళూరు (Bengaluru) లోని ఎలక్ట్రానిక్ సిటీ ఫేజ్ 1లో నివసించే 23 ఏళ్ల యువకుడు తన కార్పొరేట్ ఉద్యోగానికి రాజీనామా చేసి, తన చిన్న ఫ్లాట్ నుండే ఒక క్లౌడ్ కిచెన్ స్టార్టప్ను ప్రారంభించాడు.
LPG: ఏడేళ్ల తర్వాత భారత్కు ఇరాన్ ఆయిల్: ఈ వారమే రాబోతున్న భారీ షిప్మెంట్!
భారత ఇంధన రంగంలో ఒక కీలక పరిణామం చోటుచేసుకుంది. అమెరికా ఆంక్షల కారణంగా గత ఏడేళ్లుగా నిలిచిపోయిన ఇరాన్ ముడి చమురు దిగుమతులు మళ్ళీ ప్రారంభమయ్యాయి. రాయిటర్స్ నివేదిక ప్రకారం, ఇరాన్ చమురుపై అమెరికా తాత్కాలికంగా ఆంక్షలను సడలించడంతో, భారత్ తన మొదటి షిప్మెంట్ను స్వీకరించడానికి సిద్ధమైంది. దీనితో పాటు, పశ్చిమ ఆసియాలో యుద్ధ ఉద్రిక్తతలు ఉన్నప్పటికీ,
భారత ఐటీ రంగంలో కల్లోలం.. రెండు వైపుల నుంచి తరుముకొస్తున్న రిస్క్.. నిర్మల్ బాంగ్ సంచలన నివేదిక..
భారత ఐటీ రంగం ఇప్పుడు నడిసంద్రంలో చిక్కుకుని ఉంది. నిర్మల్ బాంగ్ ఇన్స్టిట్యూషనల్ ఈక్విటీస్ ఇటీవల విడుదల చేసిన నివేదిక ప్రకారం.. 2026లో భారత ఐటీ సేవల రంగం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) పరిణామాల వల్ల కీలకమైన మలుపులో ఉండబోతోంది. ప్రస్తుత ఏఐ టెక్నాలజీ సైకిల్ భారత ఐటీ కంపెనీలకు రెండు వైపుల నుంచి రిస్క్లను తెచ్చిపెడుతోందని
ప్రపంచ ఇంధన భద్రతకు హార్ట్ వంటి హార్ముజ్ జలసంధిపై ఇరాన్ ప్రతిపాదిస్తున్న కొత్త విధానం అంతర్జాతీయ వాణిజ్య రంగాన్ని కలవరపెడుతోంది. ప్రపంచవ్యాప్తంగా ప్రతిరోజూ సరఫరా అయ్యే చమురులో దాదాపు ఐదవ వంతు ఈ ఇరుకైన జలమార్గం గుండానే సాగుతుంది. ఇప్పుడు ఈ మార్గం ద్వారా ప్రయాణించే అన్ని వాణిజ్య నౌకలపై ప్రత్యేక 'రవాణా రుసుము' వసూలు చేయాలని
Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?
ప్రస్తుతం బెంగళూరులోని రియల్ ఎస్టేట్ ధరలు సామాన్యుడికి అందనంత ఎత్తుకు చేరుకున్నాయి. తాజాగా బెంగళూరు (Bengaluru) లోని సర్జాపూర్ రోడ్డులో రూ.1.05 కోట్లకు ఒక 2BHK ఫ్లాట్ కొనాలనుకుంటున్న ఒక వ్యక్తి లెక్కలు ఇప్పుడు ఇంటర్నెట్లో పెద్ద చర్చకు దారితీశాయి. నెలకు రూ.2.5 లక్షల జీతం తీసుకుంటున్న సదరు వ్యక్తి, తన ఆర్థిక పరిస్థితిని వివరిస్తూ చేసిన
Gold silver: బంగారం, వెండి కొనాలా? వద్దా? మార్కెట్లో వింత పరిస్థితి.. నిపుణుల సలహా ఇదే!
అంతర్జాతీయ మార్కెట్లో నెలకొన్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు , ఆర్థిక అనిశ్చితి కారణంగా బంగారం, వెండి (Gold silver) ధరలు ప్రస్తుతం తీవ్రమైన ఒడిదుడుకులకు లోనవుతున్నాయి. ముఖ్యంగా పశ్చిమ ఆసియాలో ఇరాన్ చుట్టూ జరుగుతున్న పరిణామాలు, హోర్ముజ్ జలసంధి వద్ద ఉద్రిక్తతలు ఇన్వెస్టర్లను ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఇలాంటి సమయంలో బంగారం, వెండి ధరలు ఎటువైపు వెళ్తాయో అర్థం
Iran war: ఇది ఆరంభం మాత్రమేనా? యుద్ధం ముగిసినా కష్టాలు తప్పవా?
ప్రస్తుతం కొనసాగుతున్న ఇరాన్ యుద్ధం (iran war) ప్రభావం ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై స్పష్టంగా కనిపిస్తోంది. యుద్ధం మొదలైన కొన్ని రోజుల్లోనే అమెరికాలో సామాన్యుల జీవితం తలకిందులవుతోంది. ఇప్పటికే ప్రముఖ ఇ-కామర్స్ దిగ్గజం అమెజాన్ తన డెలివరీలపై 'ఫ్యూయల్ సర్ఛార్జ్' విధించింది. మరోవైపు గృహ రుణాల (Mortgage) వడ్డీ రేట్లు ఏడు నెలల గరిష్టానికి చేరుకున్నాయి. సోడా
స్టార్టప్ సక్సెస్ కోసం హైదరాబాద్లో అద్భుతమైన అవకాశం ఇదే!
హైదరాబాద్లో జరగనున్న యంగ్ ఎంటర్ప్రెన్యూర్స్ సమ్మిట్లో స్టార్టప్ సక్సెస్ మంత్రాలు. Learn how to build a business empire from scratch with expert tips from successful Telugu founders.
Layoffs: జీతం కోసం కాదు.. కేవలం ఆ ఒక్క కారణంతో 10 ఏళ్లు ఒకే కంపెనీలో! ఈ టెక్కీ కథ విన్నారా?
నేటి పోటీ ప్రపంచంలో ఐటీ ఉద్యోగులు ఎక్కువ జీతం లేదా మెరుగైన పదవి కోసం తరచుగా కంపెనీలు మారుస్తుంటారు. దీనినే 'జాబ్ హోపింగ్' అంటారు. ముఖ్యంగా ఐటీ రంగంలో లేఆఫ్స్ (layoffs) భయాలు ఉన్నప్పుడు, సురక్షితమైన కెరీర్ కోసం వేరే దారి చూసుకోవడం సహజం. కానీ, ఒక టాప్ పర్ఫార్మర్ మాత్రం ఏకంగా పదేళ్ల పాటు ఒకే
14 వేల మందిని ఇంటికి సాగనంపుతున్న అమెజాన్.. టెక్ రంగాన్ని కుదిపేస్తున్న లేఆప్స్..
అమెజాన్ సంస్థ మరోసారి భారీ ఎత్తున ఉద్యోగ కోతలకు సిద్ధమవుతోందన్న వార్తలు టెక్ ప్రపంచంలో కలకలం రేపుతున్నాయి. తాజాగా అందుతున్న నివేదికల ప్రకారం.. 2026 మే నెల ప్రారంభంలోనే ప్రపంచవ్యాప్తంగా సుమారు 14 వేల మంది ఉద్యోగులపై ఈ ప్రభావం పడే అవకాశం ఉంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వినియోగాన్ని పెంచడం, వ్యయ నియంత్రణే లక్ష్యంగా కంపెనీ
Oil price: ముడి చమురు ధరల భారీ పతనం.. పెట్రోల్, డీజిల్ రేట్లు తగ్గుతాయా? ఇంట్రెస్టింగ్ అప్డేట్!
ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కలవరపెడుతున్న ముడి చమురు ధరలు (Oil price) బుధవారం ఒక్కసారిగా కుప్పకూలాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్తో రెండు వారాల పాటు దాడుల నిలిపివేతను (Ceasefire) ప్రకటించడమే దీనికి ప్రధాన కారణం. ఈ ప్రకటన వెలువడిన కొద్ది నిమిషాల్లోనే అంతర్జాతీయ మార్కెట్లో ఆయిల్ ధర (oil price) భారీగా పతనమైంది. గత
Today Gold Silver Rate Live: ట్రంప్ సీజ్ ఫైర్ ప్రకటన దెబ్బకు భారీగా పెరిగిన బంగారం ధరలు
అమెరికా, ఇరాన్ మధ్య రెండు వారాల కాల్పుల విరమణ ఒప్పందం కుదరడంతో, ఏప్రిల్ 8న భారత్లో బంగారం, వెండి ధరలు ఒక్కసారిగా పెరిగాయి. దీనికి తోడు, ఆర్బీఐ కూడా రెపో రేటును వరుసగా రెండోసారి 5.25% వద్ద యథాతథంగా ఉంచాలని నిర్ణయించింది. దీంతో ఎంసీఎక్స్ గోల్డ్ ధర 2% పైగా పెరిగి రూ. 1.54 లక్షల మార్కుకు
ఆర్బీఐ రెపో రేటు నిర్ణయం: మీ ఈఎంఐ భారం తగ్గేనా?
ఆర్బీఐ రెపో రేటు నిర్ణయం మీ జేబుపై ఎలాంటి ప్రభావం చూపుతుందో తెలుసా? మీ హోమ్ లోన్ ఈఎంఐలు తగ్గుతాయా లేదా అనేది ఈ కీలక నిర్ణయంపైనే ఆధారపడి ఉంది. Will your home loan EMI drop? Find out how the latest RBI policy impacts your savings and investments today.
అంతర్జాతీయంగా బంగారం ధరలు భగ్గుమన్నాయి. గత మూడు రోజుల నుంచి తగ్గుముఖం పట్టిన బంగారం ధరలు నేడు అమాంతం పెరిగాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ యుధ్దంపై కీలక ప్రకటన చేయడంతో పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. కాల్పుల విరమణ రెండు వారాల పాటు వాయిదా వేస్తామని చెప్పడంతో పెట్టుబడిదారులు అలర్ట్ అయ్యారు. పెట్టుబడులను పసిడి మీదకు
RBI Repo Rate: లోన్ తీసుకున్నారా? RBI రెపో రేటుపై లేటెస్ట్ అప్డేట్ చూశారా?
భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) ఏప్రిల్ 6 న ప్రారంభించిన మూడు రోజుల మానిటరీ పాలసీ కమిటీ (MPC) సమావేశం నేటితో (ఏప్రిల్ 8, 2026) ముగిసింది. దేశవ్యాప్తంగా కోట్లాది మంది రుణగ్రహీతలు ఎదురుచూస్తున్న రెపో రేటు (RBI repo rate) పై గవర్నర్ సంజయ్ మల్హోత్రా కీలక ప్రకటన చేశారు. ప్రస్తుతానికి వడ్డీ రేట్లలో ఎలాంటి
బెంగళూరు సబర్బన్ రైలు ప్రాజెక్టుకు మళ్లీ భారీ షాక్!
బెంగళూరు సబర్బన్ రైలు ప్రాజెక్టుకు మళ్లీ బ్రేకులు, నార్త్ బెంగళూరు రియల్ ఎస్టేట్ పై తీవ్ర ప్రభావం. Will the Bengaluru Suburban Rail project miss its 2028 deadline? Investors and commuters face uncertainty as land acquisition issues stall progress.
అమెరికా, ఇరాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతల నడుమ..ట్రంప్ రెండు వారాల పాటు కాల్పుల విరమణ ప్రకటించారు. దీంతో ప్రపంచం మొత్తం కాస్త ఊపిరి పీల్చుకుంది. హార్ముజ్ జలసంధిపై ఇరాన్ కీలక నిర్ణయం తీసుకుంటామని చెప్పడంతో అమెరికా అధ్యక్షుడు తాత్కాలికంగా రెండు వారాల పాటు వార్ నిలిపివేస్తున్నామని, శాంతి చర్చలు జరుపుతామని ప్రకటించారు. ఇరాన్ కూడా ఈ తాత్కాలిక
రెండు వారాల పాటు కాల్పుల విరమణ..ఇరు దేశాల మధ్య ఇస్లామాబాద్లో శాంతి చర్చలు..
అమెరికా-ఇరాన్ మధ్య కొనసాగుతున్న యుద్ద వాతావరణంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. హార్ముజ్ జలసంధిని తిరిగి తెరవాలనే ఉద్దేశంతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్కు మరో రెండు వారాల గడువు ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఇరాన్పై జరగాల్సిన సైనిక దాడులను తాత్కాలికంగా రెండు వారాల పాటు నిలిపివేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ఈ రెండు వారాల సమయంలో ఇరు
ఇరాన్ యుద్ధంపై ట్రంప్ కీలక ప్రకటన.. భారీగా తగ్గిన చమురు ధరలు.. పుంజుకున్న మార్కెట్లు..
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్పై దాడులను రెండు వారాల పాటు నిలిపివేస్తున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో అంతర్జాతీయ ఇంధన మార్కెట్లో అనూహ్యమైన మార్పులు చోటుచేసుకున్నాయి. ఈ వ్యూహాత్మక విరామం ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తక్షణ ప్రభావాన్ని చూపింది. ప్రధానంగా అంతర్జాతీయ బెంచ్మార్క్ అయిన బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్కు $109.77 నుండి ఒక్కసారిగా $95.068కి పడిపోవడం పెట్టుబడిదారులను
చైనా మాములుది కాదు..ఇరాన్ యుద్ధంతో ప్రపంచదేశాలు అల్లాడుతుంటే.. అది మాత్రం బంగారంతో..
ప్రపంచ దేశాలన్నీ యుద్ధ భయాలు, త్వరితగతిన మారుతున్న ఆర్థిక పరిణామాలతో సతమతమవుతుంటే.. చైనా మాత్రం అత్యంత నిశ్శబ్దంగా తన ఆర్థిక పునాదులను పటిష్టం చేసుకుంటోంది. పీపుల్స్ బ్యాంక్ ఆఫ్ చైనా (PBOC) ఎలాంటి హడావిడి లేకుండా వరుసగా 17వ నెల కూడా బంగారాన్ని కొనుగోలు చేస్తూనే ఉండటం ఇప్పుడు అంతర్జాతీయ ఆర్థిక నిపుణుల దృష్టిని ఆకర్షిస్తోంది. మార్చి
ఆర్బీఐ నిర్ణయం: మీ ఈఎంఐ భారం తగ్గుతుందా లేక పెరుగుతుందా?
ఆర్బీఐ మానిటరీ పాలసీ నిర్ణయాలు మీ ఈఎంఐలపై ఎలాంటి ప్రభావం చూపుతాయో తెలుసుకోండి. Will your home loan EMI increase or stay stable? Get the latest insights on RBI interest rate decisions and FD returns before the big announcement.
యంగ్ ఎంట్రప్రెన్యూర్స్ సమ్మిట్: చిన్న స్టార్టప్లు కోట్లు ఎలా సంపాదిస్తున్నాయి?
హైదరాబాద్లో యంగ్ ఎంట్రప్రెన్యూర్స్ సమ్మిట్ 2026: చిన్న పెట్టుబడితో భారీ వ్యాపారాలు ఎలా నిర్మించాలో తెలుసుకోండి. Learn how Telugu founders turned side hustles into multi-crore businesses at this exclusive summit.
ఆర్బీఐ కీలక నిర్ణయం.. మీ ఈఎంఐ భారం తగ్గుతుందా?
ఆర్బీఐ కీలక నిర్ణయం మీ జేబుపై ఎలాంటి ప్రభావం చూపుతుందో తెలుసుకోండి. Will your EMI increase or decrease? Get the latest insights on RBI policy impact on loans and savings.
బెంగళూరు సబర్బన్ రైలు ఆగిందా? ఐటీ ఉద్యోగులకు షాకింగ్ వార్త
బెంగళూరు సబర్బన్ రైలు ప్రాజెక్టులో జాప్యం వల్ల రియల్ ఎస్టేట్ మరియు ఐటీ ఉద్యోగులపై తీవ్ర ప్రభావం పడుతోంది. Will the BSRP project miss its 2026 deadline due to land acquisition hurdles?
Layoffs: ఒరాకిల్ ఎందుకు ఇన్ని వేల మందిని తీసేస్తోంది? లోపల జరుగుతోంది ఇదే!
ప్రముఖ గ్లోబల్ టెక్ దిగ్గజం ఒరాకిల్ (Oracle) నుండి వస్తున్న తాజా వార్తలు ఐటీ రంగాన్ని వణికించివేస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా సుమారు 10,000 నుండి 30,000 మంది ఉద్యోగులను తొలగించాలని కంపెనీ నిర్ణయించగా, అందులో అత్యధికంగా ప్రభావితమైన దేశాల్లో భారత్ ఒకటి. సుమారు 12,000 మంది భారతీయ ఉద్యోగులు ఈ లేఆఫ్స్ (layoffs) వల్ల తమ ఉపాధిని కోల్పోయినట్లు
Income tax calculator: కొత్త ట్యాక్స్ స్లాబ్స్ ఇవే! మీ జీతంపై ఎంత పన్ను పడుతుందో తెలుసుకోండి!
ప్రతి ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో ఉద్యోగులను వేధించే అతిపెద్ద ప్రశ్న.. పాత పన్ను విధానం (Old Tax Regime) బాగుంటుందా? లేక కొత్త పన్ను విధానం (New Tax Regime) ఎంచుకోవాలా?. 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం కొన్ని కీలక మార్పులు చేసింది. ఈ నేపథ్యంలో, మీ ఆదాయంపై తక్కువ పన్ను పడాలంటే మీరు
సాఫ్ట్వేర్ రంగంలో లక్షల్లో జీతాలు ఉన్నా ఎప్పుడు ఏ ఉద్యోగం ఊడుతుందో తెలియని పరిస్థితి. ఇటీవల అమెజాన్, టీసీఎస్ వంటి దిగ్గజ సంస్థలే వేల సంఖ్యలో ఉద్యోగులను తొలగించాయి. తాజాగా ప్రపంచ ప్రఖ్యాత టెక్ సంస్థ ఒరాకిల్ (Oracle) దాదాపు 30,000 మందిని ఇంటికి పంపించేసింది. ఇందులో మన భారతీయులే 12,000 మంది ఉండటం గమనార్హం. తెల్లవారుజామున
బంగారం ధరల పతనంపై బిగ్ అలర్ట్.. ఈ రాత్రి గడిస్తే చాలురా దేవుడా అంటున్న ఇన్వెస్టర్లు..
హార్ముజ్ జలసంధిని తిరిగి తెరవడానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన మంగళవారం గడువు సమీపిస్తున్న తరుణంలో, అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. యుద్ధం సంభవిస్తుందా లేదా చర్చల ద్వారా శాంతి నెలకొంటుందా అనే విషయంలో స్పష్టత లేకపోవడంతో పెట్టుబడిదారులు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. స్పాట్ గోల్డ్ ధర 0.42 శాతం తగ్గి ఔన్సుకు
Gold: బంగారంపై రుణం కావాలా? గోల్డ్ లోన్ కంటే ఇదే బెస్ట్.. తక్కువ వడ్డీకే డబ్బు!
భారతీయ సమాజంలో బంగారానికి ఉన్న విలువ ప్రత్యేకమైనది. కేవలం అలంకరణ కోసమే కాకుండా ఆపద కాలంలో ఆదుకునే గొప్ప పెట్టుబడిగా మన వారు బంగారాన్ని చూస్తారు. ఇంట్లో ఏదైనా పెళ్లి లేదా అత్యవసర వైద్య ఖర్చులు వచ్చినప్పుడు మన కళ్ళ ముందు మెదిలే మొదటి ఆప్షన్ గోల్డ్ లోన్ (Gold Loan). అయితే చాలా మందికి కేవలం
పాకిస్తాన్ ఎన్ని ముక్కలవుతుందో ఆ దేవుడికే తెలియాలి..రాజనాథ్ సింగ్ మాస్ వార్నింగ్..ఎందుకంటే..
భారత రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పాకిస్థాన్కు అత్యంత కఠినమైన హెచ్చరిక జారీ చేశారు. పశ్చిమ బెంగాల్లోని ముర్షిదాబాద్లో జరిగిన బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తూ.. పాకిస్థాన్ గనుక పశ్చిమ బెంగాల్ వైపు కన్నెత్తి చూసినా లేదా భారతదేశ ప్రాదేశిక సమగ్రతకు భంగం కలిగించాలని ప్రయత్నించినా, ఆ దేశం మరిన్ని ముక్కలుగా విడిపోయే ప్రమాదం ఉందని స్పష్టం
Today Gold Silver Rate Live: ఇరాన్ ఉద్రిక్తతలతో మారుతున్న బంగారం ధరలు
భారత్లో బంగారం, వెండి ధరలు మంగళవారం పెరిగాయి. ముడి చమురు ధరలు బ్యారెల్కు $115 డాలర్లను దాటినప్పటికీ, పసిడి ధరలు పెరగడం గమనార్హం. అయితే, డాలర్ బలపడటం, యీల్డ్స్ పెరగడంతో ఈ పెరుగుదల పరిమితంగానే ఉంది. స్పాట్ గోల్డ్ ధర ఔన్సుకు $4,650 డాలర్ల పైన స్థిరంగా ట్రేడ్ అవుతుండగా, స్పాట్ సిల్వర్ ఔన్సుకు $72.7 డాలర్ల
కేంద్రం నుండి రూ.2.5 లక్షల కోట్ల రుణ హామీ పథకం.. కంపెనీ నష్టాలు పాలైతే ప్రభుత్వమే భరిస్తుంది..
పశ్చిమ ఆసియాలో నెలకొన్న తీవ్ర ఉద్రిక్తతలు, అమెరికా-ఇరాన్ మధ్య కొనసాగుతున్న పోరాటం వల్ల భారతీయ వ్యాపార రంగానికి, ముఖ్యంగా సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు (MSMEలు) కలగబోయే నష్టాన్ని నివారించేందుకు కేంద్ర ప్రభుత్వం ఒక భారీ వ్యూహాన్ని సిద్ధం చేస్తోంది. యుద్ధం కారణంగా అంతర్జాతీయ సరఫరా గొలుసు దెబ్బతినడం, ముడి చమురు ధరలు ఆకాశాన్ని తాకడం
Bengaluru: అద్దె ఎంత పెరిగినా అక్కడే ఉంటాం! ఫ్రెండ్స్ కోసం లక్షలు వదులుకుంటున్న బెంగళూరు కపుల్!
సాధారణంగా ఎక్కడైనా అద్దె భారీగా పెరిగితే వెంటనే మరో తక్కువ రేటు ఉన్న ఇంటి కోసం వెతుకుతాం. కానీ బెంగళూరు (Bengaluru) లో మాత్రం సీన్ రివర్స్ అవుతోంది. అద్దె 30 శాతం పెరిగినా సరే, పాత ఇంటిని లేదా పాత అపార్ట్మెంట్ను వదిలి వెళ్లడానికి చాలా మంది ఇష్టపడటం లేదు. తాజాగా ఒక ఐటీ జంట
Trending: ఆఫర్ 80 లక్షలు.. చేతికి వచ్చేది 40.. మిగతాది ఏమైందో తెలిస్తే నవ్వు ఆపుకోలేరు!
సాధారణంగా ఐఐఎం (IIM) లాంటి ప్రతిష్టాత్మక విద్యా సంస్థల్లో చదివే విద్యార్థులకు కోట్లల్లో ప్యాకేజీలు రావడం మనం చూస్తుంటాం. రీసెంట్ గా ఒక ఆఫ్రికన్ కంపెనీ ఐఐఎం కలకత్తా విద్యార్థులకు రూ. 80 లక్షల భారీ వార్షిక వేతనాన్ని ఆఫర్ చేసింది. వినడానికి ఇది ఎంతో గొప్పగా అనిపించినా దాని వెనుక ఉన్న అసలు ట్విస్ట్ తెలిస్తే
కోమాలో ఇరాన్ అధినేత.. కోమ్లోని రహస్య ప్రాంతంలో అత్యవసర చికిత్స.. టెహ్రాన్లో అసలేం జరుగుతోంది..
అమెరికా - ఇరాన్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ.. Iran నూతన సుప్రీం నేత మొజ్తబా ఖమేనీ ఆరోగ్య పరిస్థితిపై సంచలన వార్తలు వెలువడుతున్నాయి. 'ది టైమ్స్' ప్రచురించిన ఒక దౌత్యపరమైన నివేదిక ప్రకారం.. మొజ్తబా ప్రస్తుతం అపస్మారక స్థితిలో ఉన్నారని, పవిత్ర నగరమైన 'కోమ్' (Qom) లోని ఒక రహస్య ప్రాంతంలో ఆయనకు అత్యవసర
బంగారం, వెండి ధరలపై సస్పెన్స్.. ఆర్బీఐ నిర్ణయంతో రేట్లు తగ్గుతాయా..పెరుగుతాయా..
భారతదేశంలో 2026 ఏప్రిల్ మాసం ప్రారంభం విలువైన లోహాల ధరల తగ్గుదలతో మొదలైంది. గత నెలలో భారీ పతనాన్ని చూసిన బంగారం, వెండి ధరలు ఈ నెల మొదటి వారంలోనూ అదే బాటలో పయనిస్తున్నాయి. ముఖ్యంగా ఏప్రిల్ 8న ఆర్బిఐ తన 2027 ఆర్థిక సంవత్సరపు మొదటి ద్వైమాసిక ద్రవ్య విధానాన్ని ప్రకటించనున్న నేపథ్యంలో.. ఈ ధరల
టీసీఎస్ ఉద్యోగుల షాకింగ్ నిర్ణయం: కంపెనీని వదిలేసి వెళ్లిపోతున్నారు..ఎందుకంటే...
ఇండియాలో ఐటీ జాబ్ అనగానే అందరికీ గుర్తొచ్చే మొదటి పేరు టీసీఎస్ (TCS). టాటా గ్రూప్కు చెందిన ఈ సంస్థ, దేశంలోనే అతిపెద్ద ఐటీ సేవల కంపెనీగా కొనసాగుతోంది.అలాంటి టీసీఎస్, గతేడాది తమ ఉద్యోగుల్లో 2 శాతం మందిని, అంటే సుమారు 12,000 మందికి పైగా సిబ్బందిని తొలగిస్తున్నట్లు ప్రకటించి యావత్ ఐటీ రంగాన్ని షాక్కు గురిచేసింది.
బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 7, మంగళవారం ధరలు ఇవే..
ప్రపంచ వ్యాప్తంగా నెలకున్న ఆర్థిక పరిస్థితులతో మార్కెట్లో గందరగోళంగా తయారయ్యాయి. బులియన్ మార్కెట్ దగ్గర నుంచి స్టాక్ మార్కెట్ వరకు అన్నీ అతలాకుతలం అయ్యాయి. గత కొంత కాలంగా బంగారం ధరలు తీవ్ర ఒడిదుడుకులకు లోనవుతున్నాయి. పశ్చిమాసియాలో నెలకున్న యుద్ధ మేఘాలతో బంగారం ధరలు ఎటు పయనిస్తున్నాయో అర్థం కాని పరిస్థితి నెలకొంది. గత రెండు రోజుల
Bengaluru: బెంగళూరులో కొబ్బరి నీళ్లు రూ. 180.. మరి హైదరాబాద్ లో ఎంతంటే..
వేసవి కాలం వచ్చిందంటే చాలు, భానుడి భగభగలకు తట్టుకోలేక జనం చల్లని పానీయాల వైపు మొగ్గు చూపుతారు. ముఖ్యంగా ప్రకృతి ప్రసాదించిన అమృతం లాంటి కొబ్బరి నీళ్లకు విపరీతమైన డిమాండ్ ఉంటుంది. అయితే ఈ ఏడాది ఎండల కంటే ముందుగానే కొబ్బరి బోండాల ధరలు మండిపోతున్నాయి. ఐటీ సిటీ బెంగళూరు (Bengaluru) లో ఒక లీటర్ కొబ్బరి
ఉద్యోగ అవకాశాల కోసం ఏటా వేలాది మంది యువత బెంగళూరు (Bengaluru) మహానగరానికి వస్తుంటారు. అయితే, కొత్తగా వచ్చే వారికి అక్కడి ట్రాఫిక్, అద్దెలు, రవాణా వ్యవస్థ , వేగవంతమైన జీవనశైలి కొంత భయాన్ని కలిగిస్తాయి. ఈ క్రమంలోనే, బెంగళూరులో నివసిస్తున్న ప్రియాంక మోండల్ అనే బెంగాలీ యువతి షేర్ చేసిన ఒక ఇన్స్టాగ్రామ్ వీడియో
కాల్పుల విరమణపై ఇరాన్ కీలక నిర్ణయం.. పిచ్చెక్కిపోతున్న ట్రంప్.. ఈ రోజు రాత్రే అసలు కథ..
పశ్చిమాసియాలో ముదురుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో అమెరికా పంపిన తాత్కాలిక కాల్పుల విరమణ ప్రతిపాదనను ఇరాన్ సోమవారం తిరస్కరించింది. ఈ మేరకు పాకిస్థాన్ మధ్యవర్తిత్వం ద్వారా తన నిర్ణయాన్ని అమెరికాకు చేరవేసింది. కేవలం తాత్కాలికంగా యుద్ధాన్ని నిలిపివేయడం ఇరాన్కు ఇష్టం లేదని, దీనికి శాశ్వత పరిష్కారం కావాలని ఇరాన్ అధికారిక వార్తాసంస్థ 'ఇర్నా' స్పష్టం చేసింది. తక్షణ కాల్పుల
ఈ రోజు రాత్రి ఇరాన్ శ్మశానంగా మారుతుంది.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు.. ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఆందోళన..
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ పట్ల అత్యంత కఠినమైన వైఖరిని ప్రదర్శిస్తూ.. ఆ దేశాన్ని ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. మంగళవారం రాత్రి 8 గంటల (అమెరికా ప్రామాణిక కాలమానం) లోపు ఇరాన్ తన పద్ధతిని మార్చుకోకపోతే, ఆ దేశాన్ని ఒక్క రాత్రిలోనే నామరూపాలు లేకుండా చేసే శక్తి అమెరికాకు ఉందని ఆయన స్పష్టం చేశారు.
గ్లోబల్ ఫైనాన్స్ దిగ్గజం యూబీఎస్ (UBS) ప్రచురించిన తాజా విశ్లేషణ ప్రకారం.. బంగారం మార్కెట్ ప్రస్తుతం ఒక అత్యంత కీలకమైన, సంక్లిష్టమైన దశలో ఉంది. పశ్చిమాసియాలో ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ మధ్య నెలకొన్న యుద్ధ వాతావరణం ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కుదిపేస్తున్న తరుణంలో.. సురక్షితమైన పెట్టుబడిగా భావించే బంగారం ధరల గమనంపై యూబీఎస్ ఆసక్తికరమైన అంచనాలను వెలువరించింది.
Layoffs: ఒరాకిల్ లేఆఫ్స్.. సోషల్ మీడియాలో లీకైన భారీ సెవరెన్స్ ప్యాకేజీ వివరాలు!
ప్రస్తుతం టెక్ ప్రపంచంలో లేఆఫ్స్ (Layoffs) పరంపర కొనసాగుతోంది. ప్రముఖ సాఫ్ట్వేర్ దిగ్గజం ఒరాకిల్ (Oracle) ప్రపంచవ్యాప్తంగా భారీ సంఖ్యలో ఉద్యోగులను తొలగిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే, ఈ తొలగింపుల ప్రక్రియలో భాగంగా భారతీయ ఉద్యోగులకు అందించే సెవరెన్స్ ప్యాకేజీ (Severance Package) వివరాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ఒక
Success story: షుగర్ లేని స్వీట్లతో కోట్లల్లో లాభాలు! సాఫ్ట్వేర్ దంపతుల సక్సెస్ స్టోరీ..!
సాధారణంగా సాఫ్ట్వేర్ ఉద్యోగం అంటేనే ఒక కల. అలాంటిది అమెరికాలో డేటా ఇంజనీర్లుగా స్థిరపడి, చేతినిండా జీతం వస్తున్నా.. సొంత గడ్డపై ఏదైనా సాధించాలనే తపనతో ఆ కొలువులను వదులుకోవడం అంటే సామాన్యమైన విషయం కాదు. కానీ, సందీప్ జోగిపర్తి , కవిత గోపు దంపతులు ఆ సాహసం చేశారు. ఈ రోజు వారి సక్సెస్ స్టోరీ
Bengaluru: బెంగళూరులో ఎల్పీజీ సిలిండర్ల కొరత! దెబ్బకు పడిపోయిన కూరగాయల ధరలు!
ప్రస్తుతం పశ్చిమ ఆసియాలో కొనసాగుతున్న ఇరాన్-అమెరికా-ఇజ్రాయెల్ యుద్ధం ప్రభావం బెంగళూరు (Bengaluru) నగరవాసుల రోజువారీ జీవితంపై తీవ్రంగా పడుతోంది. నగరంలో కమర్షియల్ ఎల్పీజీ (LPG) సిలిండర్ల కొరత ఏర్పడటంతో ఆర్థిక కార్యకలాపాలు ఒక్కసారిగా నిలిచిపోయాయి. దీని ప్రభావం కేవలం హోటళ్లు, పీజీలకే పరిమితం కాకుండా, నగరంలోని ప్రధాన కూరగాయల మార్కెట్లపై కూడా పడింది. గ్యాస్ దొరక్క హోటళ్లు
Bengaluru: బెంగళూరులో రియల్ ఎస్టేట్ మంట! మైసూరు నెక్స్ట్ టెక్ హబ్గా మారుతుందా?
కర్ణాటక రాజధాని బెంగళూరు (Bengaluru) లో రియల్ ఎస్టేట్ ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. సామాన్యులే కాదు, లక్షల్లో జీతాలు తీసుకునే ఐటీ ఉద్యోగులు కూడా అక్కడ ఇల్లు కొనాలంటే భయపడే పరిస్థితి నెలకొంది. దీనికి తోడు ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వల్ల ఉద్యోగ భద్రతపై నెలకొన్న ఆందోళనలు కొనుగోలుదారులను ఆలోచనలో పడేస్తున్నాయి. ఈ క్రమంలోనే చాలామంది
బెంగళూరును కుదిపేస్తున్న ఎల్పిజి కొరత.. కొనేవారు లేక బోసిపోయిన కూరగాయల మార్కెట్లు..
పశ్చిమాసియాలో ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ దేశాల మధ్య నెలకొన్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు కేవలం ఆ ప్రాంతానికే పరిమితం కాకుండా, వేల మైళ్ల దూరంలో ఉన్న బెంగళూరు నగర వాసుల దైనందిన జీవితాలను అస్తవ్యస్తం చేస్తున్నాయి. అంతర్జాతీయంగా ఇంధన సరఫరా గొలుసులకు ఏర్పడిన ఆటంకాలు బెంగళూరులో వాణిజ్య ఎల్పిజి (LPG) సిలిండర్ల తీవ్ర కొరతకు దారితీశాయి. ఈ
ఇరాన్ యుద్దం ఆగకపోతే భారత్ సంక్షోభంలోకి..సంచలన రిపోర్ట్ విడుదల చేసిన గోల్డ్మన్ సాచ్స్
ప్రస్తుత ప్రపంచ చమురు విపణి తీవ్రమైన ఒత్తిడికి లోనవుతోంది. దీనికి ప్రధాన కారణం పశ్చిమాసియాలో ఇరాన్, అమెరికా మధ్య నెలకొన్న యుద్ధ వాతావరణమే అని చెప్పవచ్చు. ఇరాన్-అమెరికా పోరు రెండో నెలలోకి ప్రవేశించినా ఉద్రిక్తతలు తగ్గకపోవడం, అంతర్జాతీయ ఇంధన సరఫరా వ్యవస్థపై పెను ప్రభావాన్ని చూపుతోంది. ముఖ్యంగా బ్రెంట్ క్రూడ్ ధరలు బ్యారెల్కు $110 దాటగా, యూఎస్
Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!
ప్రస్తుతం పశ్చిమ ఆసియాలో మండుతున్న యుద్ధ జ్వాలల మధ్య, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Trump) అనుసరిస్తున్న విధానాలపై ప్రపంచ ప్రఖ్యాత ఆర్థికవేత్త జెఫ్రీ సాచ్స్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ విషయంలో అమెరికా , ఇజ్రాయెల్ తీసుకుంటున్న నిర్ణయాలు తీవ్ర వినాశనానికి దారితీస్తాయని ఆయన హెచ్చరించారు. పర్షియన్ నాగరికత యొక్క లోతైన చరిత్రను, వారి ప్రతిఘటన
అప్పుల కుప్పగా అమెరికా.. కొంపలు ముంచబోతున్న 1974 వ ఏడాది నిర్ణయాలు.. కియోసాకి వార్నింగ్..
ప్రముఖ ఆర్థిక విశ్లేషకుడు, రిచ్ డాడ్ పూర్ డాడ్ రచయిత రాబర్ట్ కియోసాకి అమెరికా ఆర్థిక వ్యవస్థ ఎదుర్కొంటున్న ప్రస్తుత సంక్షోభంపై అత్యంత లోతైన, విమర్శనాత్మక విశ్లేషణను అందించారు. నేడు ప్రపంచం ఎదుర్కొంటున్న అనిశ్చితికి మూలాలు ఐదు దశాబ్దాల క్రితం.. ముఖ్యంగా 1974 లో తీసుకున్న నిర్ణయాల్లోనే ఉన్నాయని ఆయన బలంగా వాదిస్తున్నారు. పెట్టుబడిదారుడు రాబర్ట్ కియోసాకి
అమెరికా రాజకీయాల్లో ప్రస్తుతం నెలకొన్న అత్యంత ఉత్కంఠభరితమైన రాజకీయాలు నడుస్తున్నాయి. ఇరాన్ విషయంలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుసరిస్తున్న దూకుడు వైఖరి, ఆయన చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు స్వదేశంలోనే పెద్ద ఎత్తున రాజకీయ దుమారాన్ని రేపుతున్నాయి. ముఖ్యంగా ట్రంప్ మానసిక స్థితిపై అటు డెమొక్రాట్లు, ఇటు రిపబ్లికన్ పార్టీలోని కొందరు నేతలు అనుమానాలు వ్యక్తం చేస్తూ, రాజ్యాంగంలోని
Gold silver: బంగారం, వెండి కొనేవారికి అలర్ట్.. ఈ వారం ధరలు ఎలా ఉండబోతున్నాయి? నిపుణుల అంచనా ఇదే!
ప్రస్తుతం పశ్చిమ ఆసియాలో నెలకొన్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు , అంతర్జాతీయ ఆర్థిక పరిణామాల నేపథ్యంలో బంగారం, వెండి (Gold Silver) ధరలు ఈ వారం కూడా ఒడిదుడుకులకు లోనయ్యే అవకాశం ఉందని మార్కెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా ఇరాన్-అమెరికా మధ్య పెరుగుతున్న ఘర్షణలు సురక్షితమైన పెట్టుబడిగా భావించే పసిడి వైపు ఇన్వెస్టర్లను ఆకర్షిస్తున్నాయి. గత
హార్ముజ్ జలసంధిపై ఇరాన్ సంచలన ప్రకటన.. అమెరికాకు బిగ్ షాక్.. ఇజ్రాయెల్ కథ కంచికి..
పశ్చిమాసియాలో పరిస్థితులు భగ్గుమంటున్నాయి. యుద్ధం పతాక స్థాయికి చేరింది. తాజాగా ఇరాన్ నావికాదళం ఇటీవల చేసిన ప్రకటన అంతర్జాతీయ స్థాయిలో.. ముఖ్యంగా పశ్చిమాసియా ప్రాంతంలో పెను సంచలనం సృష్టించింది. హార్ముజ్ జలసంధి ఇకపై ఎప్పటికీ పాత స్థితికి చేరుకోదని, ముఖ్యంగా అమెరికా, ఇజ్రాయెల్ దేశాలకు ఈ మార్గం పూర్వపు రీతిలో అందుబాటులో ఉండదని ఇరాన్ నావికాదళం స్పష్టం
Today Gold Silver Rate Live: తగ్గిన బంగారం, వెండి ధరలు.. తీవ్రమవుతున్న ఇరాన్ యుద్ధం
భారత్లో బంగారం, వెండి ధరలు మరింత తగ్గే అవకాశం కనిపిస్తోంది. అంతర్జాతీయంగా ఈ విలువైన లోహాల ధరలు సోమవారం (ఏప్రిల్ 6) పడిపోవడమే ఇందుకు కారణం. స్పాట్ గోల్డ్ 1% క్షీణించి ఔన్సుకు $4,630 వద్ద కష్టంగా ట్రేడ్ అవుతుండగా, స్పాట్ సిల్వర్ 1.4% తగ్గి ఔన్సుకు $72 దిగువన కొనసాగుతోంది. మరోవైపు, ముడి చమురు ధరలు
Iran war: హోర్ముజ్ జలసంధిపై కీలక నిర్ణయం.. ఊపిరి పీల్చుకోనున్న ఆయిల్ మార్కెట్!
ప్రస్తుతం పశ్చిమ ఆసియాలో నెలకొన్న ఇరాన్ వార్ (Iran War) పరిస్థితులు ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపుతున్నాయి. అమెరికా, ఇజ్రాయెల్ , ఇరాన్ మధ్య ముదురుతున్న పోరు ఇంధన మార్గాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. అయితే తాజాగా ఇరాక్ దేశానికి ఇరాన్ ఒక కీలక మినహాయింపునిచ్చినట్లు తెలుస్తోంది. హోర్ముజ్ జలసంధి (Strait of Hormuz) గుండా ఇరాక్ చమురు
Hyderabad: బేగంపేట ఎయిర్పోర్ట్ కింద భారీ టన్నెల్.. ఇక ఆ ఏరియాల్లో ట్రాఫిక్ కష్టాలుండవ్!
హైదరాబాద్ (Hyderabad) నగరంలో రోజురోజుకూ పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ముఖ్యంగా సికింద్రాబాద్, ప్యారడైజ్ మీదుగా వెళ్లే ప్రయాణికులకు ట్రాఫిక్ ఒక పెద్ద సవాలుగా మారింది. అయితే, ఈ సమస్యకు పరిష్కారంగా తెలంగాణ ప్రభుత్వం ఒక భారీ ప్రాజెక్టును పట్టాలెక్కించింది. బేగంపేట ఎయిర్పోర్ట్ రన్వే కింద నుంచి 600 మీటర్ల పొడవైన, ఆరు వరుసల
బంగారం ధరలు శాంతించాయి. గత కొంత కాలంగా భారీగా పెరుగుతూ వచ్చిన పసిడి ధరలు నేల చూపులు చూశాయి. అంతర్జాతీయంగా నెలకున్న ఉద్రిక్తతలతో డాలర్ విలువ పుంజుకునే పరిస్థితులు కనిపిస్తున్నాయి ఈ నేపథ్యంలో పెట్టుబడిదారులు డాలర్ ఆధారిత ఆస్తుల మీదకు పెట్టుబడులను మళ్లిస్తున్నారు. దీంతో పసిడి ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. సాధారణంగా వార్ ప్రభావంతో బంగారం ధరలు
GR RBI MPC Poll: ఏప్రిల్లో వడ్డీ రేట్ల కోత ఉండదు..ఇరాన్-అమెరికా యుద్ధంతో RBI వేచి చూసే వ్యూహం..
RBI MPC Survey: గుడ్రిటర్న్స్ పోల్స్ ప్రకారం, ఏప్రిల్ 6న ప్రారంభం కానున్న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ద్రవ్య విధాన కమిటీ (MPC) సమావేశంలో రెపో రేటును 5.25% వద్ద యథాతధంగా ఉంచే అవకాశం ఎక్కువగా ఉంది. ఇరాన్-అమెరికా యుద్ధం వల్ల భారతదేశం ఎదుర్కొంటున్న భౌగోళిక రాజకీయ అనిశ్చితి, స్థూల ఆర్థిక పరిస్థితుల కారణంగా
బెంగళూరు ట్రాఫిక్ క్లియర్ కావాలంటే.. 25 అండర్పాసులు, 35 ఫ్లైవోర్స్, 101 స్కైవాక్స్ కావాల్సిందే..
బెంగళూరు నగరంలో నానాటికీ పెరుగుతున్న వాహనాల రద్దీని నియంత్రించడానికి, పాదచారుల భద్రతను మెరుగుపరచడానికి బెంగళూరు ట్రాఫిక్ పోలీసులు (BTP) సిద్ధం చేసిన సమగ్ర ప్రణాళిక నగర భవిష్యత్తుకు ఒక కీలక మార్గదర్శిగా కనిపిస్తోంది. రద్దీ డేటా, ప్రమాదాల విశ్లేషణ ఆధారంగా రూపొందించిన ఈ నివేదిక, కేవలం రహదారుల విస్తరణపైనే కాకుండా, పాదచారుల ప్రాణ రక్షణపై కూడా దృష్టి

35 C