Gold Prices: ఆకాశాన్ని తాకుతున్న పసిడి.. శ్రీరామ నవమి రోజున రేట్లు ఎలా ఉన్నాయంటే..
ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ కాకపోయినా, అంతర్జాతీయ పరిణామాల వల్ల బంగారం ధరలు (gold prices) భారతదేశంలో సరికొత్త రికార్డులను సృష్టిస్తున్నాయి. మార్చి 27, 2026 నాటికి దేశవ్యాప్తంగా పసిడి ధరలు స్థిరంగా ఉన్నప్పటికీ.. సాధారణ స్థాయి కంటే చాలా ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల్లో అందునా చెన్నై వంటి నగరాల్లో బంగారం ధరలు దేశంలోనే గరిష్ట
Petrol Prices: కేంద్రం పన్ను తగ్గించాక.. మీ నగరంలో రేట్లు మారాయో? లేదో చూడండి!
దేశవ్యాప్తంగా వాహనదారులకు ఒకవైపు ఊరట, మరోవైపు ఆందోళన కలిగించే వార్తలు అందుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం గురువారం పెట్రోల్పై ఎక్సైజ్ డ్యూటీని లీటరుకు రూ. 13 నుండి రూ. 3 కి తగ్గించింది. అలాగే డీజిల్పై ఉన్న రూ. 10 పన్నును పూర్తిగా సున్నాకి చేర్చింది. అయితే ఈ భారీ పన్ను కోత తర్వాత కూడా సామాన్యులకు బంకుల
Petrol prices: పెట్రోల్, డీజిల్పై రూ. 10 పన్ను తగ్గింపు.. అయినా సామాన్యులకు ఊరట లేదు! ఏందుకంటే..
దేశంలో పెరుగుతున్న ఇంధన ధరల మధ్య కేంద్ర ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. పెట్రోల్, డీజిల్పై ఎక్సైజ్ డ్యూటీని ఏకంగా రూ. 10 తగ్గిస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. సాధారణంగా పన్ను తగ్గిందంటే బంకుల వద్ద పెట్రోల్ ధరలు (petrol prices) తగ్గుతాయని మనం ఆశిస్తాం. కానీ, ఈసారి పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది.
విజయవాడ - హైదరాబాద్ హైవే అప్డేట్.. పనులు ఎక్కడి దాకా వచ్చాయంటే..
తెలంగాణ , ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలను కలిపే అత్యంత కీలకమైన రహదారి ఎన్హెచ్-65 (NH-65). రోజురోజుకూ పెరుగుతున్న వాహనాల రద్దీ కారణంగా హైదరాబాద్ (Hyderabad) నుంచి విజయవాడ వెళ్లే ప్రయాణికులకు ట్రాఫిక్ పెద్ద సమస్యగా మారింది. ముఖ్యంగా పండుగలు, సెలవు దినాల్లో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోతుండటంతో.. ప్రభుత్వం ఈ రహదారిని ఆరు వరుసల (6-Lane) హైవేగా విస్తరించే
Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!
విదేశాలకు వెళ్లి మంచి జీతంతో సెటిల్ అవ్వాలని ప్రతి ఒక్కరికీ ఉంటుంది. కానీ సరైన దారి తెలియక, ఏజెంట్లను నమ్మి మోసపోయే వారు చాలా మంది ఉన్నారు. అలాంటి వారి కోసం కర్ణాటక ప్రభుత్వం ఒక అద్భుతమైన వేదికను సిద్ధం చేసింది. అదే బెంగళూరు (Bengaluru) ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్ 2026. ఈ మెగా ఈవెంట్ ద్వారా
Success story: రూ. 600 కోట్ల సామ్రాజ్యాన్ని వదిలి మళ్ళీ సున్నా నుండి మొదలుపెట్టాడు!
ఈ రోజుల్లో సాదాసీదా ఉద్యోగం వదిలేయాలంటేనే మనం వంద సార్లు ఆలోచిస్తాం. అలాంటిది చేతిలో ఏడాదికి రూ. 33 లక్షల ప్యాకేజీ ఇచ్చే ఉద్యోగం ఉన్నా, లేదా రూ. 600 కోట్ల విలువైన పెద్ద కంపెనీ ఉన్నా దాన్ని వదిలేసి మళ్ళీ కొత్తగా మొదలుపెట్టడం అంటే మామూలు విషయం కాదు. ప్రముఖ పారిశ్రామికవేత్త, కంటెంట్ క్రియేటర్ అంకుర్
LPG సిలిండర్ల కొరత ఉందా? అసలు నిజం చెప్పిన ప్రభుత్వం.. సోషల్ మీడియా వార్తలను నమ్మకండి!
గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో విదేశీ యుద్ధాల వల్ల భారత్లో పెట్రోల్, డీజిల్, LPG గ్యాస్ సిలిండర్ల కొరత రాబోతోందని కొన్ని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ వార్తలపై కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ గట్టిగా స్పందించింది. ఇంతకీ కేంద్రం ఏం చెప్పిందంటే.. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు ఉన్నప్పటికీ.. భారత్ దగ్గర
Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?
పెట్టుబడుల ప్రపంచంలో ఇప్పుడు అందరూ స్టాక్ మార్కెట్లు, మ్యూచువల్ ఫండ్స్ లేదా బంగారం గురించి మాట్లాడుకుంటున్నారు. వీటితో పోలిస్తే ఫిక్స్డ్ డిపాజిట్లు (fixed deposit) అనేది చాలా పాత పద్ధతి అని, ఇది పెద్దగా లాభాలు ఇవ్వదని చాలా మంది పెదవి విరుస్తుంటారు. కానీ, మార్కెట్లలో అనిశ్చితి పెరిగినప్పుడు, గ్లోబల్ టెన్షన్లు ఇన్వెస్టర్లను భయపెట్టినప్పుడు.. అందరికీ గుర్తుకు
ఉచితంగా AI కోర్సులు నేర్చుకునే అవకాశం! ఎలా రిజిస్టర్ అవ్వాలి? స్టెప్ బై స్టెప్ ప్రాసెస్..
నేటి కాలంలో ఏ రంగంలోనైనా నెగ్గుకురావాలంటే టెక్నాలజీపై పట్టు ఉండటం చాలా అవసరం. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ప్రపంచాన్ని శాసిస్తున్న తరుణంలో.. మన యువతకు ఆ రంగంలో నైపుణ్యం పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం ఒక అద్భుతమైన నిర్ణయం తీసుకుంది. కేంద్ర సమాచార , ప్రసార మంత్రిత్వ శాఖ (MIB), ముంబైలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్రియేటివ్
Trending: స్కూల్ మానేస్తే రూ. 2.8 కోట్లు ఇస్తామన్నారు.. కానీ, ఈ 16 ఏళ్ల కుర్రాడు ఏం చేశాడో చూడండి!
సోషల్ మీడియాలో రోజుకు ఎన్నో సక్సెస్ స్టోరీలు చూస్తుంటాం. కానీ కొన్ని కథలు మాత్రమే మనల్ని ఆలోచింపజేస్తాయి, స్ఫూర్తినిస్తాయి. ప్రస్తుతం ఇంటర్నెట్ లో ట్రెండింగ్ (Trending) లో ఉన్న ఒక 16 ఏళ్ల కుర్రాడి కథ కూడా అలాంటిదే. అమెరికాలోని మేరీల్యాండ్లో నివసిస్తున్న భారతీయ మూలాల విద్యార్థి రుద్రోజస్ కున్వర్.. తన తెలివితేటలతో ఏకంగా రూ. 2.8
Reward points: రూ. 2 లక్షల టిక్కెట్ కేవలం రూ. 4,600కే! క్రెడిట్ కార్డ్ తో మీరు కూడా ఇలా చేయొచ్చు..
ప్రస్తుతం పశ్చిమ ఆసియాలో నెలకొన్న యుద్ధ ఉద్రిక్తతల కారణంగా అంతర్జాతీయ విమాన ప్రయాణాలు సామాన్యులకు భారంగా మారాయి. విమాన మార్గాలు మారడం, ఇంధన ఖర్చులు పెరగడంతో ఇండియా నుంచి యూరప్ వెళ్లే విమాన టిక్కెట్ల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ముఖ్యంగా ముంబై నుంచి లండన్ వంటి బిజీ రూట్లలో ఎకానమీ క్లాస్ టిక్కెట్ ధర కూడా రూ.
iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..
సాధారణంగా ప్రతి ఏటా ఆపిల్ తన కొత్త ఐఫోన్ సిరీస్ ను లాంచ్ చేస్తూనే ఉంటుంది. ప్రస్తుతం మార్కెట్లో ఐఫోన్ 17 సిరీస్ సక్సెస్ఫుల్ గా రన్ అవుతుండగా త్వరలోనే తర్వాతి సిరీస్ ఐఫోన్లు రాబోతున్నాయి. వీటి ధరలు ఇంకా ఫీచర్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. టెక్ లవర్స్ అంతా ఇప్పుడు ఐఫోన్ 18 ప్రో (
బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..
పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధమేఘాలను కొన్ని దేశాలు అనుకూలంగా మార్చుకుంటున్నాయి. బడ్జెట్ లోటును పూడ్చుకునే ప్రయత్నం చేస్తున్నాయి. ఇప్పటికే చైనా పసిడి అమ్మకాల ద్వారా తన లోటును పూడ్చుకోగా తాజాగా ఇదే బాటలో రష్యా చేరింది. రష్యా తన పెరుగుతున్న బడ్జెట్ లోటును భర్తీ చేయడానికి, ఆర్థిక ఒత్తిళ్లను తట్టుకోవడానికి తన వద్ద ఉన్న విలువైన Gold నిల్వలను
నేటి కాలంలో డబ్బు సంపాదించడం ఎంత ముఖ్యమో.. దాన్ని ఎలా ఖర్చు పెడుతున్నామనేది కూడా అంతే చర్చనీయాంశంగా మారుతోంది. ముఖ్యంగా 'జెన్-జీ' (Gen Z) , 'మిలీనియల్స్' మధ్య ఖర్చుల విషయంలో ఎప్పుడూ ఒక కోల్డ్ వార్ జరుగుతూనే ఉంటుంది. తాజాగా బెంగళూరు (Bengaluru) కు చెందిన శ్రద్ధా సైని అనే 22 ఏళ్ల యువతి తన
మీ రెస్టారెంట్ బిల్లుపై LPG ఫీజు వేస్తున్నారా..? వెంటనే ఇలా చేయండి!
మనం బయట హోటల్కో లేదా రెస్టారెంట్ కో వెళ్లినప్పుడు సాధారణంగా మెనూలో ఉన్న ధరలను చూసి ఆర్డర్ ఇస్తుంటాం. కానీ, బిల్లు వచ్చేసరికి అందులో రకరకాల పేర్లతో అదనపు ఛార్జీలు దర్శనమిస్తుంటాయి. సర్వీస్ ఛార్జ్ గురించి గతంలోనే పెద్ద రచ్చ జరిగింది. అది వాలంటరీ అని ప్రభుత్వం చెప్పింది. అయితే ఇప్పుడు తాజాగా కొన్ని హోటల్స్ LPG
Hyderabad: సిటీలో అతిపెద్ద డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్.. ఇక ఆ రూట్లో ట్రాఫిక్ కష్టాలుండవ్!
హైదరాబాద్ (Hyderabad) నగరవాసులకు ముఖ్యంగా తూర్పు ప్రాంతంలో నివసించే వారికి తెలంగాణ ప్రభుత్వం తీపి కబురు అందించింది. నగరంలో అత్యంత రద్దీగా ఉండే ఎల్బీ నగర్ (LB Nagar) నుండి హయత్ నగర్ (Hayat nagar) వరకు రూ. 941 కోట్లతో భారీ డబుల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్ ను నిర్మించనున్నట్లు రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ
బెంగళూరు vs హైదరాబాద్: దేశపు అసలైన సిలికాన్ వ్యాలీ ఏది? తాజా రిపోర్ట్ ఏం చెబుతోంది?
భారతదేశంలోని రెండు అగ్రశ్రేణి ఐటీ నగరాలైన బెంగళూరు, హైదరాబాద్ మధ్య పోటీ ఎప్పుడూ ఆసక్తికరంగానే ఉంటుంది. ఈ రెండు నగరాల మధ్య కేవలం బిజినెస్ పరంగానే కాకుండా ఆహారం, సంస్కృతి , జీవనశైలి విషయంలో కూడా నిరంతరం పోలికలు జరుగుతూనే ఉంటాయి. తాజాగా విడుదలైన 'వీ ఆర్ సిటీ 2026' (WeAreCity 2026) నివేదిక ఈ చర్చను
బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..
బంగారం ధరలు మళ్లీ పరుగులు పెడుతున్నాయి. అంతర్జాతీయంగా నెలకున్న ఉద్రిక్త పరిస్థితులు బంగారం ధరల ర్యాలీకి కారణమవుతున్నాయి. దేశీయ మార్కెట్లో నిన్న భారీగా పెరిగిన బంగారం ధరలు ఈ రోజు కూడా పెరిగాయి. భవిష్యత్తులో బంగారం ధరలు భారీగా పెరుగుతాయనే అంచనాలు సామాన్యులకు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. ఇరాన్ యుద్ధంతో ప్రపంచ వ్యాప్తంగా ఆందోళనకర పరిస్థితులు రాజ్యమేలుతున్నాయి.
పిఎన్జి కనెక్షన్ కోసం ఆన్లైన్లో ఎలా దరఖాస్తు చేయాలి..స్టెప్ బై స్టెప్ గైడ్..
కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ జారీ చేసిన తాజా ఉత్తర్వుల ప్రకారం.. పైప్డ్ నేచురల్ గ్యాస్ (PNG) సౌకర్యం అందుబాటులో ఉన్న ప్రాంతాల్లోని గృహ వినియోగదారులు తప్పనిసరిగా ఆ కనెక్షన్కు మారాల్సి ఉంటుంది. ఒకవేళ పీఎన్జీ కనెక్షన్ తీసుకోవడానికి నిరాకరిస్తే.. సదరు గృహాలకు సరఫరా అవుతున్న ఎల్పీజీ (LPG) సిలిండర్లను నిలిపివేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.ఈ
యుద్దంపై ఇరాన్ కీలక ప్రకటన.. భారీ సైనిక దాడులు చేస్తామంటున్న ట్రంప్.. అసలేం జరుగుతోంది..
పశ్చిమ ఆసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకున్న ప్రస్తుత తరుణంలో.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదించిన 15-సూత్రాల శాంతి ప్రణాళికను సమీక్షిస్తున్నట్లు ఇరాన్ ప్రకటించడం అంతర్జాతీయంగా పెను సంచలనం సృష్టిస్తోంది. అయితే, ఈ ప్రతిపాదనను పరిశీలిస్తున్నప్పటికీ, అమెరికాతో నేరుగా చర్చలు జరిపే ఉద్దేశం తమకు లేదని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చి స్పష్టం చేశారు. కేవలం
పశ్చిమ ఆసియాలో ( ఇరాన్-అమెరికా మధ్య) నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులపై భారత ప్రభుత్వం బుధవారం అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించింది. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో.. ప్రాంతీయ సుస్థిరత కోసం భారత్ తీసుకుంటున్న చర్యలను, అంతర్జాతీయ వేదికలపై అనుసరిస్తున్న వ్యూహాలను ప్రభుత్వం వివరించింది. అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్తో ప్రధానమంత్రి నరేంద్ర
10 వేల డాలర్లకు బంగారం ధర.. షాకింగ్ అంచనాలను విడుదల చేసిన యార్డెని రీసెర్చ్..
ప్రపంచ మార్కెట్లో బంగారం ధరలు ప్రస్తుతం తీవ్రమైన ఒడిదుడుకులను ఎదుర్కొంటున్నాయి. జనవరి నెలలో నమోదైన గరిష్ట స్థాయి 5,594.82 డాలర్ల నుండి సుమారు 21 శాతం మేర ధర పతనం కావడంతో.. సాంకేతికంగా బంగారం 'బేర్ మార్కెట్' (Bear Market) పరిధిలోకి ప్రవేశించింది. మంగళవారం నాటి ట్రేడింగ్లో స్పాట్ బంగారం ధరలు 2 శాతం మేర పడిపోయి,
Infosys: ఇన్ఫోసిస్లో భారీ మార్పులు.. సలీల్ పరేఖ్ పదవీ కాలం పెంపు.. తదుపరి చైర్మన్ ఆయనేనా?
భారతీయ ఐటీ రంగంలో రెండో అతిపెద్ద సంస్థ అయిన ఇన్ఫోసిస్ (Infosys) ప్రస్తుతం ఒక కీలకమైన దశలో ఉంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాంకేతికత ఐటీ పరిశ్రమ స్వరూపాన్నే మార్చేస్తున్న తరుణంలో కంపెనీ తన నాయకత్వంలో స్థిరత్వాన్ని కోరుకుంటోంది. ఈ నేపథ్యంలో ప్రస్తుత సీఈఓ, మేనేజింగ్ డైరెక్టర్ సలీల్ పరేఖ్కు మరోసారి పదవీ కాలాన్ని పొడిగించే అవకాశం
ఫిక్స్డ్ డిపాజిట్ (Fixed deposit) .. మ్యూచువల్ ఫండ్స్.. 10 ఏళ్లలో మీ డబ్బు ఎక్కడ డబుల్ అవుతుంది?
మనం ఎంతో కష్టపడి దాచుకున్న డబ్బును ఎక్కడ పెట్టుబడి పెట్టాలి? భవిష్యత్తులో మంచి రిటర్న్స్ ఇచ్చే మార్గం ఏది? అనే ప్రశ్న ప్రతి ఒక్కరినీ వేధిస్తుంది. అయితే దీనికి చాలానే ఆప్షన్స్ ఉన్నాయి. వీటిలో ఏది బెటర్ అనేది ఇప్పుడు చూద్దాం.. ఉదాహరణకు మీ దగ్గర ఒక రూ.1 లక్ష ఉందనుకుందాం. దీనిని వచ్చే 10 ఏళ్ల
PNGకి మారకపోతే ఇళ్లకు LPG నిలిపివేత..కేంద్ర ప్రభుత్వం కొత్త ఆదేశాలు
కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ జారీ చేసిన తాజా ఉత్తర్వుల ప్రకారం.. పైప్డ్ నేచురల్ గ్యాస్ (PNG) సౌకర్యం అందుబాటులో ఉన్న ప్రాంతాల్లోని గృహ వినియోగదారులు తప్పనిసరిగా ఆ కనెక్షన్కు మారాల్సి ఉంటుంది. ఒకవేళ పీఎన్జీ కనెక్షన్ తీసుకోవడానికి నిరాకరిస్తే.. సదరు గృహాలకు సరఫరా అవుతున్న ఎల్పీజీ (LPG) సిలిండర్లను నిలిపివేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
LPG: భారత్కు కొత్త తలనొప్పి.. ఆ భారీ రిఫైనరీ మూసివేత! ఇక తిప్పలు తప్పవా?
ఇరాన్ యుద్ధం కారణంగా ఇప్పటికే అంతర్జాతీయంగా ముడిచమురు సరఫరాలో ఇబ్బందులు ఎదురవుతుంటే, భారత్కు మరో కొత్త సమస్య వచ్చి పడింది. దేశంలోని రెండవ అతిపెద్ద ప్రైవేట్ రిఫైనరీ అయిన 'నయారా ఎనర్జీ' (Nayara Energy) తన వదినార్ రిఫైనరీని ఏప్రిల్ మొదటి వారం నుండి 35 రోజుల పాటు మూసివేయాలని నిర్ణయించింది. దీనివల్ల దేశంలోని మొత్తం రిఫైనింగ్
Layoffs: భవిష్యత్తులో ప్రోగ్రామర్ల అవసరం తగ్గుతుందా? ఏఐ కంపెనీలు ఏమంటున్నాయంటే..
ప్రస్తుతం టెక్ ప్రపంచంలో ఎక్కడ చూసినా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) గురించే చర్చ జరుగుతోంది. ఏఐ వల్ల పెద్ద ఎత్తున లేఆఫ్స్ (Layoffs) వస్తాయని, లక్షలాది మంది నిరుద్యోగులవుతారని అందరూ భయపడుతుంటే, ప్రముఖ ఏఐ సెర్చ్ ఇంజిన్ 'పర్ ప్లెక్సిటీ' (Perplexity) సీఈఓ అరవింద్ శ్రీనివాస్ మాత్రం భిన్నంగా స్పందించారు. ఆయన ఏమన్నారంటే.. ఏఐ వల్ల ఉద్యోగాలు
ఇరాన్ యుద్ధం.. దేశంలో అత్యవసర పరిస్థితి విధింపు.. ఆర్థిక స్థిరత్వం కోసం ఫిలిప్పీన్స్ కీలక నిర్ణయం..
మధ్యప్రాచ్య దేశం ఇరాన్తో నెలకొన్న యుద్ధ వాతావరణం దెబ్బకు అంతర్జాతీయ చమురు సరఫరాలో ఏర్పడుతున్న ఆటంకాలను దృష్టిలో ఉంచుకుని, ఫిలిప్పీన్స్ ప్రభుత్వం దేశవ్యాప్తంగా 'జాతీయ ఇంధన అత్యవసర పరిస్థితి'ని (National Fuel Emergency) ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా మధ్యప్రాచ్య సంఘర్షణల నేపథ్యంలో ఇటువంటి కఠిన నిర్ణయం తీసుకున్న మొదటి దేశంగా ఫిలిప్పీన్స్ నిలిచింది. ఈ మేరకు ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు
Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!
భారతీయ రైల్వే ప్రయాణికులకు ఒక కీలక అప్ డేట్. భారతీయ రైల్వే శాఖ టికెట్ బుకింగ్ , రీఫండ్ ప్రక్రియలో కీలక మార్పులను తీసుకువచ్చింది. 2026 ఏప్రిల్ 1 నుండి ఏప్రిల్ 15 మధ్య ఈ కొత్త నిబంధనలు పూర్తిస్థాయిలో అమలులోకి రానున్నాయి. ఇందులో ఏయే మార్పులున్నాయంటే.. ఇకపై ట్రైన్ టికెట్ క్యాన్సిలేషన్ (Ticket cancellation) చేసే
హైదరాబాద్లో పెట్రోల్, డీజిల్ కొరత.. క్లారిటీ ఇచ్చిన పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్..
హైదరాబాద్ నగరంలో పెట్రోల్, డీజిల్ కోసం ప్రజలు క్యూ కట్టారు. ఇరాన్ యుధ్దం కారణంగా తెలంగాణ రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ కొరత ఉందంటూ గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి.అయితే ప్రజల్లో విపరీతంగా వ్యాపిస్తున్న ఈ వార్తల్లో ఏమాత్రం నిజం లేదని తెలంగాణ పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ స్పష్టమైన ప్రకటన విడుదల చేసింది.
New Rules: ఏప్రిల్ 1 నుంచి ATM రూల్స్ మారుతున్నాయి.. ఇకపై ఛార్జీలు బాదుడే!
వచ్చే కొత్త ఆర్థిక సంవత్సరం (2026-27) ప్రారంభం నుండి కొన్ని బ్యాంకులు ఏటీఎం ఛార్జీలను పెంచబోతున్నాయి. ఏటీఎం ట్రాన్సాక్షన్లు, డెబిట్ కార్డ్ వినియోగానికి సంబంధించి హెచ్డిఎఫ్సి (HDFC Bank), పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB), బంధన్ బ్యాంకులు కొత్త నిబంధనలు (New rules) ప్రకటించాయి. వీటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. హెచ్డిఎఫ్సి, బంధన్ బ్యాంక్, పంజాబ్ నేషనల్
పశ్చిమ ఆసియా (మధ్యప్రాచ్యం)లో యుద్ధం కారణంగా చమురు సరఫరాకు తీవ్ర అంతరాయం కలుగుతున్న తరుణంలో.. భారతీయ రిఫైనరీలు తమ ఇంధన భద్రతను కాపాడుకోవడానికి రష్యా వైపు మొగ్గు చూపుతున్నాయి. వచ్చే నెల డెలివరీ కోసం భారతీయ సంస్థలు సుమారు 6 కోట్ల బ్యారెళ్ల Russian Crude Oil కొనుగోలు చేశాయి. ఇది ఫిబ్రవరి నెలలో జరిగిన కొనుగోళ్ల
తమిళనాడులో కాగ్నిజెంట్ ఉద్యోగులకు బిగ్ షాక్.. భారీగా లేఆప్స్.. గుడ్ బై చెప్పబోతుందా..
ప్రముఖ ఐటీ దిగ్గజం కాగ్నిజెంట్ తమిళనాడుకు గుడ్ బై చెప్పనుందా? చెన్నై కేంద్రంగా మొదలైన ఈ కంపెనీ ఇప్పుడు రాష్ట్రం విడిచి వెళ్తోందనే ఆందోళనలు మొదలయ్యాయి. ప్రపంచంలోని ప్రముఖ ఐటీ సేవల సంస్థల్లో ఒకటైన కాగ్నిజెంట్ను 1994లో కుమార్ మహాదేవ చెన్నైలోనే ప్రారంభించారు. ప్రస్తుతం ఈ కంపెనీ హెడ్ క్వార్టర్స్ అమెరికాలోని న్యూజెర్సీలో ఉన్నప్పటికీ, చెన్నై ఆఫీసే
Gas booking: ఇకపై గ్యాస్ వెంటనే బుక్ చేయలేరు.. కొత్త వెయిటింగ్ పీరియడ్ రూల్స్ ఇవే!
సాధారణంగా గ్యాస్ సిలిండర్ అయిపోవడానికి ముందే మనం బుక్ చేసుకుంటూ ఉంటాం. కానీ, ఇప్పుడు ఆ పరిస్థితి మారబోతోంది. కేంద్ర ప్రభుత్వం ఎల్పీజీ గ్యాస్ బుకింగ్ (Gas booking) నియమాలను మరింత కఠినతరం చేసింది. దీని గురించి పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (IOCL) తాజాగా విడుదల చేసిన మార్గదర్శకాల ప్రకారం.. ఒక
ప్రపంచ ఆర్థిక సంక్షోభం ఎంతో దూరంలో లేదు.. బ్లాక్రాక్ అధినేత సంచలన వ్యాఖ్యలు.. కారణం ఏంటంటే..
ప్రపంచ ఆర్థిక ముఖచిత్రాన్ని శాసించే అతిపెద్ద ఆస్తి నిర్వహణ సంస్థ 'బ్లాక్రాక్' అధిపతి లారీ ఫింక్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత అంతర్జాతీయ పరిణామాలపై ఆయన చేసిన వ్యాఖ్యలు పెను ప్రకంపనలు రేపుతున్నాయి. సుమారు 14 ట్రిలియన్ డాలర్ల విలువైన ఆస్తులను పర్యవేక్షిస్తున్న ఆయనకు ప్రపంచ ఆర్థిక వ్యవస్థ గమనంపై ఒక విశిష్టమైన అవగాహన ఉంది. ఇటీవల
Hyderabad: హైదరాబాద్లో పెట్రోల్ కష్టాలు.. బంకుల దగ్గర భారీ క్యూలు.. అసలు కారణం ఇదే!
హైదరాబాద్ నగరంలో గత రెండు రోజులుగా వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎక్కడ చూసినా పెట్రోల్ బంకుల వద్ద కిలోమీటర్ల మేర క్యూలు కనిపిస్తున్నాయి. పెట్రోల్, డీజిల్ కోసం గంటల కొద్దీ వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ రద్దీ కారణంగా నగరంలోని ప్రధాన కూడళ్లలో భారీగా ట్రాఫిక్ జామ్ అవుతోంది. అయితే ఈ కొరతకు ఇరాన్
Form 16: ఫామ్-16 స్థానంలో ఫామ్-130.. మీ శాలరీ, టాక్స్ వివరాల్లో రాబోతున్న పెద్ద మార్పులివే!
మీరు ప్రతి ఏటా ఇన్కమ్ టాక్స్ రిటర్న్స్ (ITR) ఫైల్ చేయడానికి మీ కంపెనీ ఇచ్చే ఫామ్-16 కోసం ఎదురుచూస్తున్నారా? అయితే వచ్చే ఆర్థిక సంవత్సరం నుండి పరిస్థితులు మారబోతున్నాయి. ఏప్రిల్ 1, 2026 నుండి Form 16 స్థానంలో 'ఫామ్ 130' (Form 130) అమల్లోకి రానుంది. ఆదాయపు పన్ను నిబంధనలు 2026 ప్రకారం, ప్రభుత్వం
Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..
కర్ణాటక రాజధాని బెంగళూరు (Bengaluru) లో ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టేందుకు 'నమ్మ మెట్రో' మరో ముందడుగు వేసింది. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న పింక్ లైన్ (Pink Line) మెట్రో పనులు తుది దశకు చేరుకున్నాయి. త్వరలోనే దీనికి సంబంధించి కీలకమైన ఆర్డీఎస్ఓ (RDSO) ట్రయల్స్ ప్రారంభం కానున్నాయి. ఈ మెట్రో లైన్ ఎక్కడి నుండి ఎక్కడి
భారీగా పెరిగిన బంగారం ధరలు.. ఈ రోజు పెరుగుదలతో ఎంతకు చేరిందంటే.. మార్చి 25, బుధవారం ధరలు ఇవే..
పశ్చిమాసియాలో కమ్ముకున్న యుద్ధమేఘాలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థని అతలాకుతలం చేస్తున్నాయి. స్టాక్ మార్కెట్ అయితే రక్తపాతాన్నే చూస్తోంది. ఇక బులియన్ మార్కెట్ అయితే తీవ్ర ఒడిదుడుకులకు లోనవుతోంది. పెట్టుబడిదారులు లబోదిబోమంటున్నారు. స్టాక్ మార్కెట్ నష్టాలను పూడ్చుకోవడానికి బంగారాన్ని అమ్ముకుంటున్నారు. అయితే బంగారం ధరలు కూడా తీవ్ర మార్పులకు లోనవుతున్నాయి. భారీగా పెరిగి న ధరలు మళ్లీ రోజు
పశ్చిమ ఆసియాలో ప్రస్తుతం అమెరికా, ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య కొనసాగుతున్న యుద్ధం.. రోజురోజుకూ తీవ్రమవుతున్న సంఘర్షణ ప్రపంచవ్యాప్తంగా ఇంధన సరఫరా గొలుసును అతలాకుతలం చేస్తోంది. హార్ముజ్ జలసంధి వంటి వ్యూహాత్మక మార్గాలు మూతపడటంతో ముడి చమురు ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఈ అశాంతికి తక్షణమే ముగింపు పలికే సూచనలు కనిపించకపోవడంతో.. ముఖ్యంగా ఆసియా దేశాలు తీవ్రమైన ఆర్థిక ఒత్తిడిని
హార్ముజ్ జలసంధిపై ఇరాన్ కీలక ప్రకటన..శత్రుదేశాల నౌకలకు ప్రవేశం లేదని స్పష్టం చేసిన టెహ్రాన్..
అంతర్జాతీయ చమురు రవాణాకు అత్యంత కీలకమైన 'స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్' (Strait of Hormuz) జలసంధి గుండా నౌకల రాకపోకలపై ఇరాన్ ప్రభుత్వం ఐక్యరాజ్యసమితికి కీలక సమాచారాన్ని అందించింది. మధ్యప్రాచ్యంలో యుద్ధ మేఘాలు కమ్ముకున్న నేపథ్యంలో.. వ్యూహాత్మకమైన ఈ జలసంధిని తాము పూర్తిగా మూసివేయలేదని Iran స్పష్టం చేసింది. అయితే, కేవలం శత్రుత్వం లేని నౌకలకు మాత్రమే
ఇరాన్ మా షరతులకు ఒప్పుకుంది..అణ్వాయుధాలు విడిచిపెడుతోంది..ట్రంప్ సంచలన ప్రకటన..
అమెరికా - ఇరాన్ మధ్య దశాబ్దాలుగా కొనసాగుతున్న ఉద్రిక్తతల్లో ఒక కీలకమైన మలుపు చోటుచేసుకున్నట్లు తాజా పరిణామాలు సూచిస్తున్నాయి. అణ్వాయుధాల తయారీ విషయంలో ఇరాన్ వెనక్కి తగ్గిందని.. ఆ దేశం ఎప్పటికీ అణ్వాయుధాన్ని అభివృద్ధి చేయబోదని అంగీకరించిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించడం అంతర్జాతీయ రాజకీయాల్లో సంచలనంగా మారింది. వైట్ హౌస్లో జరిగిన ఒక అధికారిక
బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..
బంగారం, వెండి మార్కెట్లు ప్రస్తుతం గతంలో ఎన్నడూ లేని విధంగా చారిత్రక పతనాన్ని చవిచూస్తున్నాయి. 2026 మార్చి నెలలో నమోదైన ఈ క్షీణత చరిత్రలో 45 ఏళ్లలో ఎన్నడూ లేనంత భారీగా ఉండటం గమనార్హం. కేవలం ఒక్క నెలలోనే Gold ధర 20 శాతానికి పైగా, వెండి ధర దాదాపు 33 శాతం పడిపోవడంతో ఈ రెండు
Bank Locker: బ్యాంకులో లాకర్ దొరకకపోతే బంగారం ఎక్కడ దాచుకోవాలి? బెస్ట్ ఆప్షన్స్ ఇవే!
ఒకప్పుడు బ్యాంక్ ఖాతా ఉంటే చాలు.. బ్యాంక్ లాకర్ (Bank locker) తీసుకోవడం చాలా సులభంగా ఉండేది. కానీ, ఇప్పుడు పరిస్థితి మారింది. మీ బంగారు ఆభరణాలు లేదా విలువైన పత్రాలను దాచుకోవడానికి లాకర్ కావాలని బ్యాంకుకు వెళ్తే.. ప్రస్తుతానికి ఖాళీ లేదు, వెయిటింగ్ లిస్ట్ ఉంది అనే సమాధానమే వినిపిస్తోంది. అసలు బ్యాంకుల్లో లాకర్ల కొరత
Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా యుద్ధ మేఘాలు కమ్ముకున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న ఘర్షణలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కుదిపేస్తున్నాయి. ఈ క్రమంలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన ఒక ప్రసంగం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ప్రధాని తన ప్రసంగంలో కరోనా మహమ్మారి (Pandemic) నాటి పరిస్థితులను ప్రస్తావించడంతో, మళ్ళీ దేశంలో లాక్ డౌన్
UPI PIN: పిన్ మర్చిపోయారా? అయితే ఈ ట్రిక్ తో ఈజీగా పేమెంట్ చేయండి!
సాధారణంగా మనం యూపీఐ (UPI) ద్వారా ఎవరికైనా డబ్బులు పంపాలన్నా లేదా షాపింగ్లో క్యూఆర్ కోడ్ స్కాన్ చేయాలన్నా పిన్ (UPI Pin) ఎంటర్ చేయడం తప్పనిసరి. అయితే అత్యవసర సమయంలో చాలామంది పిన్ నంబర్ మర్చిపోవడం లేదా తప్పుగా ఎంటర్ చేయడం వల్ల లావాదేవీలు ఫెయిల్ అవుతుంటాయి. ఈ సమస్యకు పరిష్కారంగా NPCI కి చెందిన
Gold Prices: గోల్డ్ మార్కెట్లో అతిపెద్ద క్రాష్! ఇప్పుడు కొనాలా? అమ్మాలా? నిపుణుల సలహా ఇదే..!
సాధారణంగా యుద్ధాలు లేదా అంతర్జాతీయ ఉద్రిక్తతలు ఉన్నప్పుడు బంగారం ధరలు ఆకాశాన్ని తాకుతాయి. కానీ, ప్రస్తుతం ఇజ్రాయెల్-ఇరాన్ సంక్షోభం నడుస్తున్నా బంగారం ధరలు (Gold prices) అనూహ్యంగా పడిపోవడం ఇన్వెస్టర్లను విస్మయానికి గురిచేస్తోంది. గత 51 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా మార్చి నెలలో ధరలు భారీగా పతనం అయ్యాయి. మరి ఈ సమయంలో ఇన్వెస్టర్లు ఏం
అంతర్జాతీయంగా పెట్టుబడిదారులకు అత్యంత సురక్షితమైన మార్గంగా భావించే బులియన్ మార్కెట్ ప్రస్తుతం ఊహించని రీతిలో భారీ కుదుపులకు లోనవుతోంది. గత 53 రోజులుగా బంగారం, వెండి ధరల్లో కనిపిస్తున్న పతనం అటు ఇన్వెస్టర్లను, ఇటు సామాన్య కొనుగోలుదారులను విస్మయానికి గురిచేస్తోంది. జనవరి 27వ తేదీన గరిష్ఠ స్థాయిలను తాకిన ధరలు, అప్పటి నుండి క్రమంగా క్షీణిస్తూ వస్తున్నాయి.
భారతీయ రైల్వే వ్యవస్థను సమూలంగా ప్రక్షాళన చేస్తూ.. ప్రయాణికుల సేవల్లో పారదర్శకత, రవాణా సామర్థ్యం పెంచే దిశగా కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయాలు తీసుకుంది. రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ మంగళవారం న్యూఢిల్లీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఐదు కీలక సంస్కరణలను ప్రకటించారు. ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకుంటూ.. పెరుగుతున్న ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా రైల్వే
RBI New Rules: ఏప్రిల్ 1 నుండి మీ ఆన్లైన్ పేమెంట్స్ మారుతున్నాయి.. కొత్త రూల్స్ ఇవే!
ప్రస్తుతం మనం ఏదైనా ఆన్లైన్ పేమెంట్ చేసినప్పుడు మన మొబైల్ నంబర్కు వచ్చే ఓటీపీ (OTP) ఎంటర్ చేస్తే సరిపోతుంది. కానీ ఏప్రిల్ 1 నుండి ఈ విధానంలో మార్పు రాబోతోంది. ప్రతి డిజిటల్ లావాదేవీకి తప్పనిసరిగా టూ-ఫ్యాక్టర్ అథెంటికేషన్ (2FA) ఉండేలా ఆర్బీఐ కొత్త రూల్స్ (RBI new rules) తీసుకురానుంది. అంటే ఒక లావాదేవీ
అమెరికా నష్టపరిహారం ఇచ్చేదాకా యుద్ధం ఆపే సమస్యే లేదు.. సూటిగా వార్నింగ్ ఇచ్చిన ఇరాన్..
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ - ఇరాన్ మధ్య సాగుతున్న దౌత్య యుద్ధం అంతర్జాతీయ రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది. ఇరాన్ ఒక ఒప్పందం కుదుర్చుకోవడానికి సిద్ధంగా ఉందంటూ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు శాంతి దిశగా అడుగులు పడుతున్నాయనే ఆశలు రేకెత్తించినప్పటికీ.. టెహ్రాన్ నుండి వస్తున్న స్పందన మాత్రం అత్యంత కఠినంగా ఉంది. ఇరాన్ సర్వోన్నత నాయకుడు
Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?
బంగారం అంటే భారతీయులకు ఎంతో ఇష్టం, అదొక సురక్షితమైన పెట్టుబడి అని అందరూ నమ్ముతారు. కానీ, ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఇన్వెస్టర్లు బెంబేలెత్తిపోతున్నారు. గత 51 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా ఈ మార్చి నెలలో బంగారం ధరలు (Gold prices) భారీగా పతనమయ్యాయి. మధ్య ప్రాచ్యంలో యుద్ధ వాతావరణం నెలకొన్నప్పటికీ,
రాజమండ్రి-హైదరాబాద్ విమాన ప్రయాణం..మరో 3 కొత్త సర్వీసులు అందుబాటులోకి..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విమానయాన రంగం గత కొన్నాళ్లుగా గణనీయమైన వృద్ధిని సాధిస్తోంది. మౌలిక సదుపాయాల కల్పనతో పాటు, వివిధ నగరాల మధ్య అనుసంధానతను పెంచడం ద్వారా ప్రయాణికుల అవసరాలను తీర్చడమే లక్ష్యంగా అడుగులు పడుతున్నాయి. ఈ క్రమంలోనే చారిత్రక, సాంస్కృతిక నగరమైన రాజమహేంద్రవరం విమానాశ్రయం నుంచి విమాన రాకపోకలు మరింత ఊపందుకోనున్నాయి. ముఖ్యంగా రాజమండ్రి నుంచి హైదరాబాద్కు
Bengaluru: మళ్ళీ పెరగనున్న టోల్ చార్జీలు.. ఏ రూట్లో ఎంత పెరిగిందంటే?
కర్ణాటకలోని వాహనదారులకు రవాణా శాఖ షాకింగ్ న్యూస్ చెప్పింది. కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభం కాగానే.. అంటే ఏప్రిల్ 1 నుండి రాష్ట్రవ్యాప్తంగా నేషనల్ హైవేలపై టోల్ ధరలు పెరగనున్నాయి. ముఖ్యంగా బెంగళూరు (Bengaluru) నుండి ప్రయాణించే వారికి ఈ పెంపు భారంగా మారనుంది. ద్రవ్యోల్బణం ఆధారంగా ఏటా చేసే ఈ పెంపుదల ఈసారి ప్రయాణికులపై ఎలాంటి
భారత్లో బంగారం, వెండి ధరలు మార్చి 24, 2026న కూడా భారీగా పతనమయ్యాయి. మంగళవారం ముడి చమురు ధరలు పుంజుకోవడమే ఇందుకు కారణంగా కనిపిస్తోంది. ఎంసీఎక్స్ (MCX) గోల్డ్ సుమారు రూ. 1.37 లక్షల వద్ద ట్రేడ్ అవుతుండగా, ఎంసీఎక్స్ సిల్వర్ రూ. 2.18 లక్షల మార్కు కంటే దిగువకు పడిపోయింది. ఈ రెండు విలువైన లోహాలు
New Rules: తెలంగాణ డ్రైవింగ్ లైసెన్స్ కొత్త రూల్స్! ఇకపై అది ఉంటేనే లైసెన్స్!
తెలంగాణలో వాహనదారులకు రవాణా శాఖ షాక్ ఇచ్చే వార్త చెప్పింది. ఇకపై డ్రైవింగ్ లైసెన్స్ పొందడం మునుపటిలా సులభం కాబోదు. రోడ్డు ప్రమాదాలను అరికట్టడానికి , ప్రజల్లో అవగాహన పెంచడానికి ప్రభుత్వం కొత్త రూల్స్ (New Rules) తీసుకువచ్చింది. ఈ కొత్త నిబంధనల ప్రకారం, మీరు ఎల్.ఎల్.ఆర్ (LLR) కోసం దరఖాస్తు చేసుకునే ముందే ఒక ప్రత్యేకమైన
పశ్చిమాసియాలో కమ్ముకున్న యుద్ధ మేఘాలతో పసిడి ధరలు కుప్పకూలుతున్నాయి. ట్రంప్ యుద్ధంపై ప్రకటించిన 5 రోజుల విరామం పెట్టుబడిదారులను డాలర్ వైపు మళ్లించింది. దీంతో బంగారం ధరలు మళ్లీ నేల చూపులు చూస్తున్నాయి. స్టాక్ మార్కెట్ నష్టాలను పూడ్చుకోవడానికి ఇన్వెస్టర్లు బంగారాన్ని అమ్మేయడం కూడా పసిడి ర్యాలీకి బ్రేక్ వేస్తోంది. గత కొంత కాలంగా ర్యాలీ చేసిన
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్- ఇరాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు ప్రస్తుతం ప్రపంచ రాజకీయాల్లో అత్యంత కీలకాంశంగా మారాయి. ఇరాన్తో జరిపిన సంభాషణలు 'ఫలవంతంగా' సాగాయని, త్వరలోనే ఒక ప్రధాన ఒప్పందం కుదిరే అవకాశం ఉందని ట్రంప్ ప్రకటించడం విశేషంగా చెప్పుకోవచ్చు. అయితే, ఈ వార్తలను టెహ్రాన్ తీవ్రంగా ఖండించింది. బాంబు దాడులు ప్రారంభమైన గత 24
EPFO 3.0: అప్లై చేయకుండానే మీ పీఎఫ్ డబ్బులు నేరుగా మీ అకౌంట్లోకి.. అది గంటల్లోనే..
భారతదేశంలోని కోట్ల మంది ఉద్యోగుల సామాజిక భద్రత, పదవీ విరమణ పొదుపు వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం 'EPFO 3.0' పేరుతో ఒక భారీ డిజిటల్ సంస్కరణకు శ్రీకారం చుట్టింది. దశాబ్దాలుగా ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ (EPF) అంటే కేవలం పదవీ విరమణ తర్వాత వచ్చే నిధిగానే కాకుండా, దానిని పొందడానికి పడే ఇబ్బందులు,
దుబాయ్లోని రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు పెట్టాలనుకునే భారతీయులకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) తాజాగా ఒక ముఖ్యమైన హెచ్చరిక జారీ చేసింది. సాధారణంగా విదేశాల్లో ఆస్తులు కొనుగోలు చేసేటప్పుడు భారతీయ రిజర్వ్ బ్యాంక్ నిర్దేశించిన లిబరలైజ్డ్ రెమిటెన్స్ స్కీమ్ (LRS) నిబంధనలను పాటించాల్సి ఉంటుంది. అయితే, ఇటీవల చాలామంది భారతీయులు దుబాయ్లో ఇళ్లను బుక్ చేసుకోవడానికి లేదా
కుప్పకూలిన బంగారం, వెండి ధరలు .. గంటల వ్యవధిలో 2 ట్రిలియన్ డాలర్లు ఆవిరి.. కారణం ఏంటంటే..
ప్రపంచ ఆర్థిక మార్కెట్లలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు పెట్టుబడిదారులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. సాధారణంగా యుద్ధం లేదా భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు ఉన్నప్పుడు బంగారం, వెండి ధరలు రక్షణ కవచంలా పెరగాలి. అయితే దీనికి విరుద్ధంగా జరుగుతోంది. ఇరాన్ యుద్ధ మేఘాలు కమ్ముకున్న తరుణంలో విలువైన లోహాల ధరలు భారీగా పడిపోవడం ఒక అసాధారణ పరిణామంగా మారింది. ప్రముఖ
ఇరాన్ యుధ్ధం.. హార్ముజ్ జలసంధిని దాటిన రెండు భారత ఎల్పీజీ నౌకలు.. ఎలా సాధ్యమయిందంటే..
అంతర్జాతీయంగా ఇంధన సరఫరాకు అత్యంత కీలకమైన హార్ముజ్ జలసంధి వద్ద యుద్ధ మేఘాలు కమ్ముకున్న తరుణంలో.. రెండు భారతీయ LPG వాహక నౌకలు సురక్షితంగా ఈ మార్గాన్ని దాటడం విశేషంగా చెప్పుకోవచ్చు. అమెరికా-ఇజ్రాయెల్ - ఇరాన్ మధ్య దాడులు తీవ్రతరమవ్వడం.. ఇరాన్ తన భూభాగంలోని ఈ జలసంధిని మూసివేస్తామని హెచ్చరించిన నేపథ్యంలో ఈ షిప్పులు జలసంధి దాటడం
చమురు సంక్షోభం వేళ గుడ్ న్యూస్: మంగళూరు తీరానికి చేరుకున్న రష్యన్ క్రూడ్ ట్యాంకర్..
అంతర్జాతీయంగా ముడి చమురు సరఫరాలో తీవ్ర అంతరాయం ఏర్పడిన నేపథ్యంలో.. రష్యాకు చెందిన ఒక భారీ ముడి చమురు ట్యాంకర్ కర్ణాటకలోని మంగళూరు ఓడరేవు తీరానికి చేరుకుంది. మధ్యప్రాచ్యంలో ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం కారణంగా హార్ముజ్ జలసంధి గుండా చమురు రవాణా నిలిచిపోయే ప్రమాదం ఉన్న నేపథ్యంలో.. రష్యా నుండి అందుతున్న ఈ సరఫరా భారతదేశానికి అత్యంత కీలకంగా
కుప్పకూలిన బంగారం ధర.. 10 గ్రాములు ఏకంగా రూ. 5 వేలకు పైగా ఢమాల్.. కొనుగోలుపై నిపుణులు కీలక సూచన
భారతదేశంలో గత వారం రోజులుగా బంగారం ధరలు భారీ పతనాన్ని నమోదు చేశాయి. గత ఏడాది కాలంగా ఆకాశమే హద్దుగా దూసుకుపోయిన పసిడి ధరలు, ఒక్కసారిగా నేలచూపులు చూడటం అటు కొనుగోలుదారులను, ఇటు మదుపర్లను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. మార్చి 16 నుండి 22, 2026 మధ్య కాలంలో చోటుచేసుకున్న ఈ పరిణామాలను గమనిస్తే, ప్రధానంగా అంతర్జాతీయ ఆర్థిక
భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు, కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం
భారత్లో బంగారం, వెండి ధరలు మార్చి 23న ఒక్కసారిగా కుప్పకూలాయి. అంతర్జాతీయ మార్కెట్లో వరుసగా నాలుగో వారం కూడా పసిడి, వెండి నష్టాల బాట పట్టడమే దీనికి కారణం. సోమవారం ఉదయం స్పాట్ గోల్డ్ ధర ఏకంగా 3-4% పతనమై $4,400 డాలర్ల కంటే తక్కువకు పడిపోయింది. ఇక స్పాట్ సిల్వర్ ధర కూడా 3-4% తగ్గి,
బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంతకు పడిపోయిందంటే.. మార్చి 23, సోమవారం ధరలు ఇవే..
బంగారం ధరలు శాంతించాయి. ఇరాన్ యుద్ద ప్రభావం బంగారం ధరలపై అంతగా ప్రభావం చూపడం లేదు. పశ్చిమాసియాను కమ్మేసిన యుద్ధ మేఘాలు మొదట్లో పెట్టబడిదారులను భయపెట్టినప్పటికీ పరిస్థితులు మాత్రం సానుకూలంగానే ఉన్నాయి. బులియన్ మార్కెట్ అంతగా ప్రభావితం కాలేదు. అయితే చమురు, గ్యాస్ ధరలు మాత్రం తీవ్రంగా ప్రభావితం అయ్యాయి. దేశీయంగా చూసినట్లయితే పసిడి ధరలు కాస్త
గ్యాస్ సంక్షోభం.. చిన్న సిలిండర్లను తీసుకురానున్న చమురు మార్కెటింగ్ కంపెనీలు..
పశ్చిమాసియాలో నెలకొన్న ఇరాన్ యుద్ధం కారణంగా తలెత్తిన చమురు, గ్యాస్ సంక్షోభం భారతీయ గృహాలపై నేరుగా ప్రభావం చూపుతోంది. ఈ నేపథ్యంలో OMCs కంపెనీలు కీలక నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఎకనామిక్ టైమ్స్ ప్రచురించిన కథనం ప్రకారం.. భారత ప్రభుత్వ రంగ చమురు సంస్థలు (OMCs) గ్యాస్ సిలిండర్ల సరఫరాలో ఒక కీలక మార్పును పరిశీలిస్తున్నాయి. ప్రస్తుతం
No More Talks: మధ్యప్రాచ్యంలో నెలకొన్న యుద్ధ ఉద్రిక్తతలు నాలుగో వారంలోకి ప్రవేశించడంతో పరిస్థితి తీవ్ర ఆందోళనకరంగా మారింది. అమెరికా, ఇరాన్ దేశాల మధ్య దౌత్యపరమైన దారులు పూర్తిగా మూసుకుపోవడమే కాకుండా.. కీలక మౌలిక సదుపాయాలపై దాడులు చేసుకుంటామనే బెదిరింపులు ప్రపంచాన్ని ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చి తాజాగా విడుదల చేసిన వీడియో
ఇరాన్ యుద్ధం.. హార్ముజ్ జలసంధిపై టెహ్రాన్ కీలక ప్రకటన.. ట్రంప్కు గట్టి వార్నింగ్
ప్రపంచ ఇంధన సరఫరాకు హార్ట్ వంటి హోర్ముజ్ జలసంధి (Strait of Hormuz) కేంద్రంగా ఇరాన్, అమెరికా మధ్య తలెత్తిన ఉద్రిక్తతలు ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో పెను సంచలనంగా మారాయి. ఇజ్రాయెల్, అమెరికాతో కొనసాగుతున్న యుద్ధ వాతావరణం నేపథ్యంలో.. ఇరాన్ తన వ్యూహాత్మక బలాన్ని చాటుకోవడానికి ఈ జలమార్గాన్ని ఒక ఆయుధంగా మలచుకుంది. ఈ క్రమంలో, జలసంధి
ప్రపంచ దేశాలు యుద్ధ మేఘాలు.. క్షిపణి దాడులు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలతో అట్టుడుకుతున్న వేళ, చైనా మాత్రం అత్యంత వ్యూహాత్మకంగా, నిశ్శబ్దంగా తన ఆర్థిక పునాదులను పటిష్టం చేసుకుంటోంది. దీనికోసం ఆ దేశం ఎంచుకున్న ప్రధాన మార్గం 'బంగారం'. పీపుల్స్ బ్యాంక్ ఆఫ్ చైనా (PBOC) వరుసగా 16 నెలల పాటు విరామం లేకుండా బంగారు నిల్వలను
కేవలం SIP ఉంటే సరిపోదు.. మీ సంపదను కాపాడే 'మినిమాక్స్' సూత్రం మీకు తెలుసా?
చాలామంది ఇన్ఫ్లుయెన్సర్లు సోషల్ మీడియాలో ఒకే మాట చెబుతుంటారు.. నెలకు 10 వేల రూపాయల SIP చేయండి, దానిని ప్రతి ఏటా 15 శాతం పెంచుకుంటూ వెళ్లండి, 15 ఏళ్లలో మీరు కోటీశ్వరులు అయిపోతారు. అయితే ఇది ప్రాక్టికల్ గా కుదరకపోవచ్చు అంటున్నారు నిపుణులు. కోటి రూపాయల లక్ష్యం కోసం కొన్ని ప్రాక్టికల్ కాలిక్యులేషన్స్ ఉండాలంటున్నారు అవేంటంటే..
Interest rates Hike: త్వరలో ప్రపంచవ్యాప్తంగా పెరగనున్న వడ్డీ రేట్లు.. మన EMIలు కూడా పెరుగుతాయా?
ప్రస్తుతం ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఒక క్లిష్టమైన దశలో ఉంది. పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ వాతావరణం, ఇంధన ధరల పెరుగుదల, ద్రవ్యోల్బణం వంటి అంశాలు ఆర్థిక వేత్తలను కలవరపెడుతున్నాయి. ఈ నేపథ్యంలో అమెరికా ఫెడరల్ రిజర్వ్ నుండి యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ వరకు అన్ని దేశాల కేంద్ర బ్యాంకులు వడ్డీ రేట్ల పెంపు (Interest rates Hike)
Bengaluru: సిలికాన్ వ్యాలీకి ఏమైంది? టెక్ కంపెనీలు బెంగళూరుని వదిలి ఎందుకు వెళ్లిపోతున్నాయి?
దశాబ్దాలుగా భారతదేశపు సిలికాన్ వ్యాలీగా వెలుగొందుతున్న ఒకే ఒక్క నగరం బెంగళూరు (Bengaluru). ప్రపంచ స్థాయి ఐటీ కంపెనీలకు, స్టార్టప్లకు ఈ నగరం ఒక కేరాఫ్ అడ్రస్ గా నిలిచింది. అయితే ఇటీవల కాలంలో ఒక ఆందోళనకరమైన ట్రెండ్ కనిపిస్తోంది. భారతదేశపు అతిపెద్ద టెక్ దిగ్గజాలు , విదేశీ కంపెనీలు బెంగళూరును వదిలి ఇతర నగరాల వైపు
Gold: మీరు గమనించారా? మోహన్ లాల్, అభిషేక్ శర్మ బంగారు నగలు ఎందుకు ధరిస్తున్నారు?
భారతీయ జ్యువెలరీ రంగంలో ప్రస్తుతం ఒక ఆసక్తికరమైన మార్పు కనిపిస్తోంది. ఇప్పటి వరకు కేవలం మహిళలకే పరిమితమైన ఆభరణాల మార్కెట్.. ఇప్పుడు పురుషులు, పిల్లల వైపు మొగ్గు చూపుతోంది. ప్రముఖ ఆభరణాల సంస్థలు తమ వ్యాపారాన్ని విస్తరించుకోవడానికి ఈ కొత్త విభాగాలను (Categories) ఎంచుకుంటున్నాయి. బంగారం ధరలు (Gold Prices) ఆకాశాన్ని తాకుతున్నా, వినియోగదారుల కొనుగోలు శక్తిని
Dhurandhar 2: బాక్సాఫీస్ వద్ద 'ధురంధర్ 2' సునామీ! మూడే రోజుల్లో 500 కోట్లు!
బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్ నటించిన లేటెస్ట్ స్పై థ్రిల్లర్ ధురంధర్: ది రివెంజ్ (Dhurandhar 2) బాక్సాఫీస్ వద్ద కనీవినీ ఎరుగని రీతిలో దూసుకుపోతోంది. ఆదిత్య ధర్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా.. విడుదలైన మూడు రోజుల్లోనే గ్లోబల్ మార్కెట్లో రూ. 500 కోట్ల మార్కును దాటేసి ట్రేడ్ వర్గాలను విస్మయానికి గురి చేస్తోంది.
Gold prices: వెండితో పోలిస్తే బంగారం సేఫేనా? ఈ రిపోర్ట్ చూస్తే మీ పెట్టుబడి ప్లాన్ మార్చుకుంటారు!
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న భౌగోళిక రాజకీయ పరిస్థితులు , అనిశ్చితి వల్ల బంగారం ధరలు (Gold prices) ఒక్కసారిగా పుంజుకున్నాయి. 2024 ప్రారంభం నుండి బంగారం అద్భుతమైన రిటర్న్స్ను ఇస్తోంది. అయితే అనుభవజ్ఞులైన ఇన్వెస్టర్లు మాత్రం ఒక విషయాన్ని గట్టిగా గుర్తు చేస్తున్నారు. బంగారం ధరలు పెరిగినంత వేగంగానే ఒక్కోసారి నిరాశపరుస్తాయని వారు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా 2026
Amaravati: ఒకే ఒక్క ప్రాజెక్ట్.. లక్షన్నర కోట్ల పెట్టుబడి! ఏపీ తలరాత మారబోతోందా?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మరో చారిత్రాత్మక ఘట్టానికి వేదిక కాబోతోంది. రాష్ట్ర పారిశ్రామిక రంగాన్ని మలుపు తిప్పే విధంగా అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం రాజయ్యపేట వద్ద 'ఆర్సిలర్ మిట్టల్ నిప్పన్ స్టీల్ ఇండియా' (AMNS India) రాబోతోంది. దీని గురించి పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం రాజయ్యపేట వద్ద భారీ స్టీల్ ప్లాంట్
Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!
కర్ణాటక రాజధాని, ఐటీ హబ్ బెంగళూరు (Bengaluru) లో ప్రయాణికుల రద్దీని తగ్గించేందుకు ప్రభుత్వం రెండో అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పాటు దిశగా వేగంగా అడుగులు వేస్తోంది. ప్రస్తుతం ఉన్న కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం (KIA) పై ఒత్తిడి పెరుగుతుండటంతో.. వచ్చే ఐదు నెలల్లో కొత్త ఎయిర్పోర్ట్ లొకేషన్ను ఖరారు చేయనున్నట్లు పరిశ్రమల శాఖ మంత్రి ఎం.బి. పాటిల్
New Rules: పాన్ కార్డ్ వాడుతున్నారా? ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానున్న కొత్త రూల్స్ ఇవే!
మీకు పాన్ కార్డ్ (PAN Card) ఉందా? లేదా కొత్తగా అప్లై చేసుకోవాలని అనుకుంటున్నారా? అయితే ఈ వార్త మీకోసమే. ఏప్రిల్ 1, 2026 నుండి పాన్ కార్డ్ జారీ చేసే విధానంలో, దరఖాస్తు ప్రక్రియలో ఆదాయపు పన్ను శాఖ కొన్ని కొత్త రూల్స్ (New Rules) ను తీసుకువస్తోంది. ఈ మార్పుల వల్ల సాధారణ ప్రజలపై
పశ్చిమాసియాలో రగులుతున్న ఇరాన్ యుద్ధం కారణంగా ప్రపంచ ఆర్థిక విపణిలో అనూహ్య మార్పులు చోటుచేసుకుంటున్నాయి. సాధారణంగా యుద్ధ సమయాల్లో బంగారం, వెండి, ముడి చమురు ధరలు అన్నీ కలిసి పెరుగుతుంటాయి. కానీ ప్రస్తుతం మార్కెట్ అందుకు భిన్నమైన ధోరణిని ప్రదర్శిస్తోంది. ఒకవైపు ముడి చమురు ధరలు రికార్డు స్థాయి గరిష్టాలకు చేరుతుండగా.. మరోవైపు గత రెండేళ్లుగా దూసుకుపోయిన
క్రెడిట్ కార్డులు వాడే ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన ఒక సంచలన, ఆలోచింపజేసే సంఘటన కర్ణాటకలోని మైసూరులో చోటుచేసుకుంది. పదేళ్ల క్రితమే మూసివేసిన క్రెడిట్ కార్డుకు సంబంధించి, ఒక బ్యాంకు ఏకంగా ₹33.83 లక్షల బకాయి చెల్లించాలని నోటీసు పంపడం, ఆపై వినియోగదారుల కోర్టు సదరు బ్యాంకుకు భారీ జరిమానా విధించడం ఇప్పుడు చర్చనీయాంశమైంది.మైసూరుకు చెందిన వెంకటేష్ అనే
ఇరాన్ను ఎదిరించలేని పిరికిపందలు..మీ చావు మీరు చావాలంటూ నాటో దేశాలపై విరుచుకుపడిన ట్రంప్..
పశ్చిమాసియాలో ఇరాన్తో కొనసాగుతున్న యుద్ధం నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన మిత్రదేశాలైన 'నాటో' (NATO) కూటమిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అంతర్జాతీయంగా అత్యంత కీలకమైన హార్ముజ్ జలసంధిని పునరుద్ధరించేందుకు.. ఇరాన్పై సైనిక చర్యలో తమతో కలిసి రావాలని ట్రంప్ ఇచ్చిన పిలుపునకు నాటో దేశాలు స్పందించకపోవడం ఈ ఆగ్రహానికి ప్రధాన కారణమైంది. తన సోషల్ మీడియా
అమెరికాకు భారీ షాకిచ్చిన ఇరాన్.. 4 వేల మైళ్ల దూరం నుంచి డియాగో గార్సియా సైనిక స్థావరంపై దాడి..
మధ్యప్రాచ్యంలో యుద్ధ మేఘాలు మరింతగా ముసురుకున్నాయి. ఇరాన్ తన సైనిక సామర్థ్యాన్ని ప్రదర్శిస్తూ అమెరికాకు చెందిన అత్యంత వ్యూహాత్మక స్థావరాలను లక్ష్యంగా చేసుకోవడం అంతర్జాతీయంగా ఆందోళన రేకెత్తిస్తోంది. ముఖ్యంగా హిందూ మహాసముద్రంలోని డియాగో గార్సియా (Diego Garcia) సైనిక స్థావరంపై ఇరాన్ రెండు మధ్యశ్రేణి బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించడం ఈ ఉద్రిక్తతలను మరో స్థాయికి తీసుకెళ్లింది. అమెరికా,
డయాబెటిస్ పేషెంట్లకు గుడ్ న్యూస్..ఇక మందులకు చెక్.. సెమాగ్లుటైడ్ ఇంజెక్షన్ వచ్చేసింది..
భారతీయ ఫార్మా రంగంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రముఖ ఔషధ తయారీ సంస్థ డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్ (Dr. Reddy's Laboratories).. టైప్-2 డయాబెటిస్ చికిత్స కోసం భారతదేశంలోనే మొట్టమొదటి డీసీజీఐ (DCGI) ఆమోదిత సెమాగ్లుటైడ్ (Semaglutide) ఇంజెక్షన్ను మార్కెట్లోకి విడుదల చేసింది. అంతర్జాతీయంగా అత్యంత ఆదరణ పొందిన ఈ మందు పేటెంట్ గడువు ముగియడంతో, సామాన్య
ట్రంప్ మరో భారీ స్కెచ్.. ఇరాన్ హార్ట్ అయిన ఖర్గ్ ద్వీపంపై కన్ను.. ఏ క్షణమైనా మిసైళ్లతో దాడి..
పశ్చిమాసియాలో ముదురుతున్న యుద్ధ జ్వాలల మధ్య అమెరికా తన వ్యూహాన్ని మార్చుకుంది. ఇరాన్ కు ఆర్థిక వెన్నెముకగా భావించే ఖర్గ్ ద్వీపాన్ని (Kharg Island) ఆక్రమించుకోవడానికి లేదా పూర్తిగా దిగ్బంధించడానికి డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం తీవ్రంగా పరిశీలిస్తోందని తెలుస్తోంది. ఈ వార్తలు అంతర్జాతీయంగా కలకలం రేపుతున్నాయి. ఇరాన్ ఇప్పటికే ప్రపంచ ఇంధన రవాణాకు కీలకమైన హార్ముజ్ జలసంధిని
బంగారం ధరలు కాస్త శాంతించాయి.. లక్షా యాభై వేల రూపాయల దిగువకు.. మార్చి 21, శనివారం ధరలు ఇవే..
పశ్చిమాసియా నివురుగప్పిన నిప్పులా మారింది. అమెరికా, ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న యుధ్దం పతాక స్థాయికి చేరింది. ఈ యుద్ద జ్వాలలు ప్రపంచ మార్కెట్లను కుదిపేస్తున్నాయి. స్టాక్ మార్కెట్ దగ్గర నుంచి బులియన్ మార్కెట్ దాకా తీవ్రంగా ప్రభావితం అవుతోంది. ముడి చమురు ధరలు అయితే ఏకంగా నింగిని తాకుతున్నాయి. గ్యాస్ దొరక్క రెస్టారెంట్లు, హోటల్లు మూతపడుతున్నాయి.
ఇరాన్ యుద్దం.. భారీగా పెరిగిన డీజిల్ ధరలు.. ఇప్పుడు ఎంతకు చేరిందంటే..
పశ్చిమాసియాలో జరుగుతున్న ఇరాన్ యుద్ధం కారణంగా అంతర్జాతీయ చమురు మార్కెట్లో పెను మార్పులు సంభవిస్తున్నాయి. దీని ప్రభావంతో భారత్లో ఇండస్ట్రియల్ (బల్క్) డీజిల్ ధర లీటరుకు సుమారు రూ. 22 మేర పెరిగింది. పశ్చిమాసియాలో ఇరాన్పై అమెరికా మరియు ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో ఏర్పడిన ఉద్రిక్తతలు అంతర్జాతీయంగా ఇంధన సరఫరాపై తీవ్ర ప్రభావాన్ని చూపాయి. ముఖ్యంగా ప్రపంచ
ఇరాన్ యుద్ధంపై ట్రంప్ కీలక ప్రకటన.. కాల్పుల విరమణపై ఏమన్నారంటే..
పశ్చిమాసియాలో గత కొంతకాలంగా రగులుతున్న యుద్ధ జ్వాలలు ఇప్పుడు కీలక దశకు చేరుకున్నాయి. ఇరాన్తో కొనసాగుతున్న పోరును ముగించే విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన తాజా ప్రకటన అంతర్జాతీయ రాజకీయాల్లో సంచలనంగా మారింది. తన సోషల్ మీడియా వేదిక 'ట్రూత్ సోషల్' ద్వారా స్పందించిన ట్రంప్.. ఇరాన్పై చేపట్టిన సైనిక చర్యను క్రమంగా తగ్గించే
హైదరాబాద్ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. 50% హెచ్ఆర్ఏ మినహాయింపు..ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి..
రెండు దశాబ్దాల క్రితం రూపొందించిన పాత పన్ను చట్టం స్థానంలో కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఆదాయపు పన్ను చట్టం-2025 భారత ఆర్థిక వ్యవస్థలో ఒక కీలక మైలురాయిగా నిలవనుంది. దీనికి అనుగుణంగా కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (CBDT) నోటిఫై చేసిన ఆదాయపు పన్ను నిబంధనలు-2026, ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి. ఈ
బంగారం ధరలు ఈ స్థాయి వద్దకు దిగబోతున్నాయి.. కొనుగోలుపై కీలక నిర్ణయం తీసుకోమంటున్న ఆర్థిక నిపుణులు
అమెరికా - ఇరాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు అంతర్జాతీయ మార్కెట్ను కుదిపేస్తున్నాయి. దీని ప్రభావం నేరుగా బంగారం ధరలపై కనిపిస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో బంగారం ధరలు ఒక నిర్దిష్ట పరిధిలో స్థిరంగా ఉన్నట్లు కనిపిస్తున్నప్పటికీ.. లోలోపల మార్కెట్ తీవ్రమైన అస్థిరతకు లోనవుతోందని ఎల్కేపీ సెక్యూరిటీస్ విశ్లేషకులు జతీన్ త్రివేది పేర్కొన్నారు. ఇటీవల ఎంసీఎక్స్ (MCX) Gold ఫ్యూచర్స్

33 C