Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!
నమ్మ బెంగళూరు(Bengaluru).. ఈ పేరు వినగానే ఐటీ కంపెనీలు, ట్రాఫిక్ జామ్లు గుర్తొస్తాయి. కానీ ఈ నగరానికి మరో అందమైన ముఖం కూడా ఉంది. అదే సంప్రదాయం, ఆధునికత మేళవింపు. తాజాగా, ఏజి (Eiji) అనే కంటెంట్ క్రియేటర్ బెంగళూరులోని ఇందిరానగర్ వీధుల్లో నడుస్తూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యాయి. దాదాపు
బంగారం ధరల పెరుగుదలపై షాకింగ్ న్యూస్.. సంచలన విషయాలను వెల్లడించిన SBI రీసెర్చ్..
ఇరాన్ యుద్ధంతో అంతర్జాతీయంగా పరిస్థితుల ఆందోళనకరంగా మారాయి. ఈ యధ్ధం వారాల పాటు కొనసాగే అవకాశాలు కనిపిస్తుండటంతో బులియన్ మార్కెట్ తీవ్ర ఒడిదుడుకులకు లోనవుతోంది. ప్రపంచ వ్యాప్తంగా బంగారం ధరలు పైకి ఎగబాకుతున్నాయి. పెట్టుబడిదారులు యుద్ధ భయాలతో తమ ఆస్తులను కాపాడుకోవడానికి బంగారం మీద పెట్టుబడులు పెడుతున్నారు.దీంతో భారీగా ధరలు పెరిగి పరిస్థితులు కనిపిస్తున్నాయి. తాజాగా బంగారం
రూ. 6 వేల కోట్లకు చేరిన సుందర్ పిచాయ్ జీతం..గూగుల్ తాజాగా వేతన ప్యాకేజీ ఎంత పెంచిందంటే..
ఆల్ఫాబెట్ పూర్తి యాజమాన్యంలోని అనుబంధ సంస్థ గూగుల్ CEO సుందర్ పిచాయ్ జీతం భారీగా పెరిగింది. మొత్తం వేతనాన్ని రాబోయే మూడు సంవత్సరాల్లో 692 మిలియన్ డాలర్లకు (సుమారు రూ. 63,61,79,82,000) సంస్థ పెంచింది. ఈ పెంపు పిచాయ్ను ప్రపంచంలో అత్యధిక పారితోషికం పొందే టెక్ ఎగ్జిక్యూటివ్లలో ఒకరిగా నిలిపింది. ఈ కథనాన్ని ఫైనాన్షియల్ టైమ్స్ శనివారం
ఈ ఇద్దర్నీ దించడం కష్టమే..ఆసియాలో అత్యంత ధనవంతులుగా ముఖేష్ అంబానీ, గౌతం అదానీ..
Hurun Rich List 2026: హురున్ గ్లోబల్ రిచ్ లిస్ట్ 2026 ప్రకారం.. భారతదేశంలో ఇప్పుడు 308 బిలియనీర్లు ఉన్నారు. గత ఏడాదితో పోలిస్తే 24 మందితో మరింత పెరుగుదల కనిపించింది. ఈ సంఖ్యతో భారత్ బిలియనీర్ల పరంగా ప్రపంచంలో మూడో స్థానంలో నిలిచింది. అమెరికా, చైనా మాత్రమే భారత్ కంటే ముందు ఉన్నాయి. గత ఏడాదిలో
పెట్రోల్,డీజిల్ ధరల షాక్.. ఒక్కసారిగా రూ.55 పెంపు.. ఆర్థిక సంక్షోభంలో పాకిస్తాన్
దాయాది దేశం పాకిస్తాన్లో ఇంధన ధరలు ఒక్కసారిగా భారీగా పెరిగాయి. ప్రభుత్వం మార్చి 7, 2026 నుంచి పెట్రోల్, డీజిల్ ధరలను లీటర్కు 55 పాకిస్తానీ రూపాయలు పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ పెంపుతో పెట్రోల్ ధర PKR 321.17కి చేరుకోగా, డీజిల్ ధర PKR 335.86కు పెరిగింది. ఇది ఇటీవలి కాలంలో పాకిస్తాన్లో జరిగిన
భారీగా పెరిగిన ఎరువుల ధరలు.. సంక్షోభం దిశగా వ్యయసాయ రంగం.. రైతన్న విలవిల..
ఇరాన్తో జరుగుతున్న యుద్ధంతో పాటుగా పశ్చిమాసియాలో పెరుగుతున్న సైనిక ఉద్రిక్తతలు ప్రపంచ వ్యవసాయ రంగంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. నివేదికల ప్రకారం ఈ ఉద్రిక్తతలు ఎరువుల సరఫరాలో అంతరాయం కలిగిస్తూ.. ధరలను పైస్థాయికి పెంచాయి. దీని ఫలితంగా, రైతులు తమ ఉత్పత్తి ఖర్చులు ఎక్కువగా భరించాల్సి వస్తోంది. 2022లో రష్యా-ఉక్రెయిన్ యుద్ధం తరువాత వచ్చిన వ్యవసాయ సంక్షోభంతో
ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..
మిడిల్ ఈస్ట్ లో కొనసాగుతున్న యుద్ధం..ప్రపంచవ్యాప్తంగా ఆందోళనకర పరిస్థితులకు దారి తీస్తోంది. అంతర్జాతీయంగా పెట్టుబడిదారులు టెన్సన్ పడుతున్నారు. ఈ యుద్ద ప్రభావంతో స్టాక్ మార్కెట్లు, బులియన్ మార్కెట్ తీవ్ర ప్రభావానికి లోనవుతున్నాయి. ధరలు అంతు చిక్కడం లేదు. పైగా వారాలు పాటు ఈ యుద్ధం కొనసాగే సూచనలు ఉన్నాయని ట్రంప్ ప్టేట్ మెంట్ దెబ్బ మార్కెట్ మీద
కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం.. కొనేవారు లేక దుబాయ్లో కుప్పలు కుప్పలుగా పడిన బంగారం ..
ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న రాజకీయ అనిశ్చితి పరిస్థితులు బంగారం ధరలపై విపరీతమైన ప్రభావం చూపిస్తున్నాయి. ప్రధానంగా US-ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధం అంతర్జాతీయంగా తీవ్ర ప్రకంపనలు రేపుతోంది. బంగారం ధరల్లో మార్పులకు ప్రధాన కారణం అవుతోంది. ఈ యుధ్దం కారణంగా దుబాయ్లో బంగారం మార్కెట్పై గణనీయమైన ప్రభావాన్ని చూపిస్తున్నాయి. పశ్చిమాసియాలో యుద్ధ ఉద్రిక్తత అన్ని స్టాక్ మార్కెట్లను గణనీయంగా పడిపోయేలా
బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..
అంతర్జాతీయంగా పరిస్థితులు ఆందోళనకరంగా మారాయి. ఇరాన్ పై అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు యుద్ధం ప్రకటించడంతో పరిస్థితులు నివురుగప్పిన నిప్పులా మారాయి. ఈ నేపథ్యంలో మిగతా దేశాలు కూడా అలర్ట్ అయ్యాయి. తమపై కూడా యుధ్దం ప్రకటిస్తే ఎదుర్కువడానికి ఇప్పటినుంచే వ్యూహాలకు పదును పెట్టాయి. ఆయుధ సామాగ్రిని పెంచేందుకు కసరత్తు చేస్తున్నాయి. తాజాగా పోలాండ్ కూడా ఇదే బాటలో
భారత్ టైర్ పరిశ్రమను కుదిసేస్తున్న ఇరాన్ యుధ్ద ప్రభావం.. కీలకమైన హెచ్చరిక చేసిన CLSA
పశ్చిమాసియాలో పెరుగుతున్న భౌగోళిక ఉద్రిక్తతలు.. భారతీయ టైర్ పరిశ్రమపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని ప్రముఖ బ్రోకరేజ్ సంస్థ CLSA హెచ్చరించింది. అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య కొనసాగుతున్న యుద్ధ పరిస్థితుల వల్ల ముడి చమురు ధరలు పెరగడం, సరఫరా గొలుసుల్లో అనిశ్చితి ఏర్పడటం వంటి పరిణామాలు భారతదేశంలోని టైర్ తయారీ కంపెనీల ఇన్పుట్ ఖర్చులను భారీగా పెంచుతున్నాయని
ఒరాకిల్ లేఆఫ్స్: 30,000 మంది ఉద్యోగుల తొలగింపు వెనుక AI పెట్టుబడులు, ఆర్థిక సవాళ్లు వెల్లడి!
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) టెక్నాలజీ వచ్చాక, కంపెనీలు తమ ఉద్యోగుల పట్ల వ్యవహరించే తీరే పూర్తిగా మారిపోయింది. చాలా సంస్థలు లాభాలనే లక్ష్యంగా పెట్టుకుని ఉద్యోగుల కొలువులపై వేటు వేస్తున్నాయి. గత రెండేళ్లుగా ఐటీ కంపెనీల్లో భారీ సంఖ్యలో ఉద్యోగులను తొలగించడం మనం చూస్తూనే ఉన్నాం. మన దేశంలోనే టీసీఎస్ (TCS) తన ఉద్యోగుల్లో 2 శాతం
Credit card EMI: క్రెడిట్ కార్డ్ బిల్లును EMI గా మార్చడం లాభమా? నష్టమా?
క్రెడిట్ కార్డ్ స్టేట్మెంట్ ఓపెన్ చేయగానే భారీ మొత్తంలో బిల్లు చూసి కంగారు పడుతుంటారు చాలామంది. అప్పుడే సరిగ్గా బ్యాంక్ నుంచి మీకు ఒక ఆఫర్ వస్తుంది.. మీ బిల్లును సులభమైన నెలవారీ వాయిదాలుగా (EMI) మార్చుకోండి అని. ఇది వినడానికి చాలా బాగుంటుంది. అయితే ఆ బటన్ నొక్కే ముందు మీరు కొన్ని ముఖ్యమైన విషయాలు
గత ఏడాది కాలంగా ఐటీ ఉద్యోగులకు కష్టకాలం నడుస్తోంది. ఒకవైపు ఏఐ రాక, మరోవైపు ఉద్యోగాల కోత, జీతాల పెంపులో జాప్యం వంటి వరుస సమస్యలతో సతమతమవుతున్న ఐటీ ఉద్యోగులకు ఇప్పుడు మరో కొత్త తలనొప్పి మొదలైంది. భారతదేశంలోని ప్రముఖ ఐటీ సేవల సంస్థ ఇన్ఫోసిస్ తమ ఉద్యోగులకు ఒక కీలకమైన ఆదేశాన్ని జారీ చేసింది. కరోనా
Investment: మార్కెట్ ఒడిదుడుకులకు భయపడుతున్నారా? ఈ టైంలో ధనవంతులు ఏం చేస్తారో తెలుసా?
ప్రస్తుతం ఇరాన్, అమెరికా మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు ప్రపంచ ఆర్థిక మార్కెట్లను వణికిస్తున్నాయి. మన దేశీయ మార్కెట్ దలాల్ స్ట్రీట్ కూడా దీని నుండి తప్పించుకోలేకపోయింది. విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు (FIIs) ఈ నెలలోనే దాదాపు రూ. 15,800 కోట్ల విలువైన షేర్లను విక్రయించి బయటకు వెళ్లడం ఇన్వెస్టర్లలో ఆందోళన కలిగిస్తోంది. ఇలాంటి యుద్ధ సమయాల్లో సామాన్య
SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!
మరికొన్ని రోజుల్లో 2025-26 ఆర్థిక సంవత్సరం ముగియబోతుంది. మీరు పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF) లేదా సుకన్య సమృద్ధి యోజన (SSY) వంటి ప్రభుత్వ పొదుపు పథకాల్లో పెట్టుబడి పెడుతున్నట్టయితే ఈ నెలాఖరు లోపు మీరు మీ ఖాతాలో కనీస మొత్తాన్ని డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. లేకపోతే మీ ఖాతాలు ఇనాక్టివ్ గా (Inactive) మారిపోయే ప్రమాదం
Bengaluru: బెంగళూరులో సామాన్యుడు బ్రతకగలడా? వైరల్ అవుతున్న టెక్కీ నెలవారీ ఖర్చుల చిట్టా!
భారతదేశపు సిలికాన్ వ్యాలీగా పిలవబడే బెంగళూరు (Bengaluru) నగరం కేవలం అవకాశాలకే కాదు, విపరీతమైన ఖర్చులకు కూడా నిలయంగా మారుతోంది. తాజాగా సోషల్ మీడియాలో ఒక యువ ఐటీ ఉద్యోగిని షేర్ చేసిన తన నెలవారీ ఖర్చుల వివరాలు ఇప్పుడు ఇంటర్నెట్లో పెద్ద చర్చకు దారితీశాయి. కేవలం ఒక్క నెలలోనే ఆమె ఏకంగా రూ. 1.43 లక్షలు
Bengaluru: బడ్జెట్లో బెంగళూరు కోసం మాస్టర్ ప్లాన్..! రాబోతున్న కొత్త ప్రాజెక్టులు ఇవే!
ప్రపంచంలోనే అత్యంత నివాసయోగ్యమైన నగరంగా బెంగళూరు (Bengaluru)ను తీర్చిదిద్దడమే లక్ష్యంగా కర్ణాటక ప్రభుత్వం 2026-27 బడ్జెట్లో భారీ కేటాయింపులు చేసింది. ఐటీ హబ్ గా పేరుగాంచిన ఈ నగరంలో ట్రాఫిక్ సమస్యలను తగ్గించి, ప్రజా రవాణాను బలోపేతం చేసేందుకు 'నమ్మ మెట్రో' (Namma Metro) , రోడ్డు నెట్వర్క్ అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. {image-pi7-tool-inside600-2026-03-06t123810-049-1772786089.jpg
బంగారం, వెండి ధరలు: MCXలో లాభాలు, మధ్యప్రాచ్య ఉద్రిక్తతల ప్రభావంపై కీలక విషయాలు వెల్లడి!
భారత మార్కెట్లో ఎంసీఎక్స్ (MCX)లో బంగారం, వెండి ధరలు లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. అయితే, డాలర్ బలపడటం, ట్రెజరీ ఈల్డ్స్ పెరగడం వంటి కారణాల వల్ల ఈ లాభాలు పరిమితంగానే ఉన్నాయి. ఈ పరిణామాలు భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల ప్రభావాన్ని కొంతమేర తగ్గించాయి. ఎంసీఎక్స్ గోల్డ్ ధర 1% పెరిగి సుమారు రూ. 1.61 లక్షల వద్ద
Population policy: పిల్లల పెంపకానికి నెలకు వెయ్యి రూపాయలు.. ఉచిత విద్య! ఎవరికి వర్తిస్తుందంటే..
ఒకప్పుడు జనాభాను తగ్గించడానికి ప్రయత్నించిన ప్రభుత్వాలు, ఇప్పుడు పెంచడానికి పథకాలు రచిస్తున్నాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఒక విప్లవాత్మకమైన జనాభా నిర్వహణ పాలసీ (Population Policy) ని అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. రాష్ట్రంలో సంతానోత్పత్తి రేటు (TFR) గణనీయంగా పడిపోవడంతో.. రాబోయే రోజుల్లో యువత సంఖ్య తగ్గి, వృద్ధుల సంఖ్య పెరిగే ప్రమాదం
Karnataka: పిల్లలకు సోషల్ మీడియా బంద్! కర్నాటక సీఎం సంచలన నిర్ణయం!
నేటి డిజిటల్ యుగంలో చిన్న పిల్లల నుండి పెద్దల వరకు అందరూ స్మార్ట్ఫోన్లకు బానిసలవుతున్నారు. ముఖ్యంగా స్కూలుకు వెళ్లే పిల్లలు సోషల్ మీడియా యాప్లలో గంటల తరబడి గడుపుతూ చదువును, ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు. ఈ ఆందోళనకరమైన పరిస్థితిని గమనించిన కర్ణాటక (Karnataka) ప్రభుత్వం ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. 16 ఏళ్ల లోపు పిల్లలు సోషల్
Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?
హైదరాబాద్ (Hyderabad) లాంటి మహానగరంలో ఉద్యోగస్తులకు, విద్యార్థులకు ట్రాఫిక్ అనేది ఒక పెద్ద సమస్య. ఈ సమస్యకు పరిష్కారంగా వచ్చిన మెట్రో రైలు మన ప్రయాణ సమయాన్ని చాలా వరకు తగ్గించింది. అయితే, మెట్రోలో ఒక ఇబ్బంది ఉంది. అదే 'ఫస్ట్ అండ్ లాస్ట్ మైల్' కనెక్టివిటీ. అంటే మీ ఇంటి నుండి మెట్రో స్టేషన్కు చేరుకోవడం,
Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!
గత కొన్ని ఏళ్లుగా బంగారానికి ఉన్న డిమాండ్ చూస్తుంటే.. పసిడి ధరలకు అడ్డుకైతే లేదనిపించింది. ప్రపంచవ్యాప్తంగా సెంట్రల్ బ్యాంకులు పెద్ద ఎత్తున బంగారాన్ని కొనుగోలు చేయడం దీనికి ఒక ప్రధాన కారణం. అయితే 2026 ప్రారంభంలో ఈ ధోరణిలో ఊహించని మార్పు వచ్చింది. జనవరి నెలలో సెంట్రల్ బ్యాంకుల గోల్డ్ రన్ దాదాపు 80 శాతం తగ్గిపోయిందని
బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..
అంతర్జాతీయ బులియన్ మార్కెట్లో పసిడి అనేక ఒడి దుడుకులకు లోనవుతోంది. ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల మధ్య బంగారం ధరల్లో విపరీతమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఇరాన్కు సంబంధించిన యుద్ధం అంతర్జాతీయంగా పెట్టుబడిదారులను కుదిపేస్తోంది. మధ్యప్రాచ్యంలోని వివాదాలు పెట్టుబడిదారులను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. అందువల్ల వారు స్వర్గధామ ఆస్తుల వైపు మళ్లుతున్నారు. రిస్క్ ఆధారిత
Iran war: ఇరాన్లో హై అలర్ట్: ఖమేనీ అంత్యక్రియలు వాయిదా.. ఏం జరుగుతోంది?
పశ్చిమ ఆసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ.. ఇరాన్ తన అత్యున్నత నాయకుడు అయాతొల్లా అలీ ఖమేనీ అంత్యక్రియలను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. గత శనివారం అమెరికా , ఇజ్రాయెల్ సంయుక్తంగా నిర్వహించిన భారీ దాడుల్లో (Operation Epic Fury) ఖమేనీ మరణించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో.. బుధవారం సాయంత్రం జరగాల్సిన వీడ్కోలు వేడుకలను అనివార్య
Personal Loan: శాలరీ స్లిప్ లేదా? అయినా సరే మీకు లోన్ వస్తుంది.. ఇలా ట్రై చేయండి!
మీరు లోన్ తీసుకోవాలని అనుకుంటున్నారా? కానీ మీ దగ్గర శాలరీ స్లిప్ లేదా? చాలా మంది ఫ్రీలాన్సర్లు, చిన్న వ్యాపారస్తులు లేదా చిన్న సంస్థల్లో పనిచేసే వారు శాలరీ స్లిప్ లేదని లోన్ రాదేమో అని ఆందోళన చెందుతుంటారు. నిజానికి బ్యాంకులు మీ దగ్గర శాలరీ స్లిప్ మాత్రమే చూడవు, మీరు తీసుకున్న అప్పును తిరిగి చెల్లించగలరా
Lumpsum calculator: లంప్సమ్ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారా? ఈ కాలిక్యులేటర్ వాడితే లాభాలు పక్కా!
మీరు కష్టపడి సంపాదించిన డబ్బును ఒకేసారి పెట్టుబడి పెట్టాలని ఆలోచిస్తున్నారా? అయితే ఆ డబ్బు కొన్ని ఏళ్ల తర్వాత ఎంత అవుతుంది? మీ లక్ష్యాలను చేరుకోవడానికి ఎంత మొత్తం ఇన్వెస్ట్ చేయాలి? ఇలాంటి ప్రశ్నలకు సమాధానం ఇచ్చే అద్భుతమైన సాధనమే లంప్సమ్ కాలిక్యులేటర్. మ్యూచువల్ ఫండ్స్ లేదా ఇతర పథకాల్లో పెట్టుబడి పెట్టే ముందు దీని ప్రాధాన్యత
Iran war: ఇరాన్ సంచలన నిర్ణయం.. అణు బాంబు తయారీ ఆపేస్తాం! కానీ ఆ ఒక్క కండిషన్!
పశ్చిమ ఆసియాలో గత ఆరు రోజులుగా జరుగుతున్న భీకర పోరు(Iran war)లో ఊహించని మలుపు చోటు చేసుకుంది. ఇరాన్ తన వివాదాస్పద అణు కార్యక్రమాన్ని (Nuclear Programme) పూర్తిగా వదిలిపెట్టడానికి సిద్ధమని ప్రకటించింది. అయితే దీనికి ఒకే ఒక్క కఠినమైన షరతును విధించింది. అమెరికా తమకు 'సంతృప్తికరమైన ప్రత్యామ్నాయ ఆఫర్' ఇస్తేనే అణు మార్గం నుంచి తప్పుకుంటామని
వైజాగ్ రియల్ ఎస్టేట్.. ఈ నాలుగు జోన్లలోని ఫ్లాట్ల కోసం ఎగబడుతున్న కొనుగోలుదారులు..కారణం ఏంటంటే..
Visakhapatnam Real Estate:ఆంధ్రప్రదేశ్ నగరం రియల్ ఎస్టేట్ రంగంలో దూసుకుపోతోంది. రాష్ట్రానికి హార్ట్ అయిన విశాఖపట్నంలో అయితే భూములు ధరలు ఒక్కసారిగా ఎగబాకాయి. వైజాగ్ కి ఏఐ డేటా సెంటర్ వస్తుందనే అంచనాల మధ్య భూముల రేట్లు అమాంతం పెరిగాయి. సామాన్యులకు అందుబాటులో లేని పరిస్థితి కూడా అక్కడ నెలకొంది. ఇప్పటిదాకా ఒక దశలో వరకు ఉన్న
స్మార్ట్ఫోన్ వాడేవారికి అతిపెద్ద సమస్య ఏదైనా ఉందంటే అది బ్యాటరీ త్వరగా అయిపోవడం. ఈ సమస్యకు చెక్ పెడుతూ ప్రముఖ మొబైల్ సంస్థ రియల్మీ (realme) తన నార్జో సిరీస్లో నార్జో పవర్ 5జీ (Realme NARZO Power 5G) అనే సరికొత్త మోడల్ ను భారత మార్కెట్లోకి విడుదల చేసింది. భారీ బ్యాటరీ, అదిరిపోయే పర్ఫార్మెన్స్
ఫ్రిజ్లో పండ్లు దొంగిలించిన పని మనిషి.. వెంటనే యజమానిని అలర్ట్ చేసిన AI..ఆ తర్వాత ఏమైందంటే..
మనం ఇంట్లో లేనప్పుడు ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి సీసీ కెమెరాలు ఉపయోగిస్తుంటాం. అయితే అందులో ఒక్కోసారి ఏం జరుగుతుందో తెలియకపోవచ్చు. అయితే ఏఐ వచ్చాక మొత్తం మారిపోయింది. ఇంట్లో ఏం జరిగిందనే దానిపై నిమిషాలతో సహా లెక్కలేసి చెబుతోంది. తాజాగా Bengaluru కు చెందిన ఓ టెకీ ఇంట్లో దొంగలను పట్టుకోవడానికి కృత్రిమ మేధ (ఏఐ) సాయం
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కోర్టు భారీ షాక్ ఇచ్చింది. అధికారంలోకి రాగానే అమలు చేసిన ట్రేడ్ టారిఫ్స్ పై మన్హట్టన్ అంతర్జాతీయ వాణిజ్య కోర్టు సంచలనాత్మక తీర్పు ఇచ్చింది. ట్రంప్ పాలనలో అమలు చేసిన టారిఫ్లు చట్టవిరుద్ధంగా ఉన్నాయని స్పష్టం చేసింది. ఈ అక్రమ సుంకాలను చెల్లించిన దిగుమతిదారులకు వడ్డీతో సహా తిరిగి చెల్లించాలని ట్రంప్
బంగారం, వెండి ధరలు: ఇరాన్ వార్ కారణంగా భారత్లో భారీగా పెరిగిన ధరలు - కారణాలు, ప్రభావాలు
మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు తీవ్రరూపం దాల్చడంతో, మార్చి 5న భారత్లో బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. ఎంసీఎక్స్ (MCX) గోల్డ్ 1% లాభపడి, 10 గ్రాములకు రూ. 1,63,142 వద్ద ఇంట్రాడే గరిష్టానికి చేరింది. ఇక ఎంసీఎక్స్ వెండి ధర ఏకంగా 3.3% ఎగబాకి, కేజీకి రూ. 2,74,251 వద్ద ట్రేడ్ అవుతోంది. మరోవైపు,
భాగ్యనగరంలో రోజురోజుకూ పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించేందుకు జీహెచ్ఎంసీ (GHMC) నడుం బిగించింది. నగరంలోని అత్యంత రద్దీగా ఉండే ప్రాంతాల్లో ఒకటైన పంజాగుట్ట, బంజారాహిల్స్ పరిసరాల్లో వాహనదారుల ఇబ్బందులను తొలగించడానికి హైదరాబాద్ లో మరో కొత్త స్టీల్ ఫ్లైఓవర్ను నిర్మించాలని ప్రతిపాదించింది. నాగార్జున సర్కిల్ (NFCL జంక్షన్) వద్ద ట్రాఫిక్ సాఫీగా సాగేందుకు వీలుగా ఒక యూని-డైరెక్షనల్
బంగారం ధరలు భారీ మార్పులకు లోనవుతున్నాయి. నిన్న పెరిగిన ధరలు నేడు తగ్గుతున్నాయి. అదే సమయంలో రేపు ఊహించని పెరుగుదలకు రెడీ అవుతున్నాయి. దీనికి ప్రధాన కారణం ఏంటంటే ప్రపంచ వ్యాప్తంగా నెలకున్న ఉద్రిక్తతలు. అమెరికా - ఇరాన్ మధ్య వివాదం చిలికి చిలికి యుద్ధంగా మారడం ముఖ్యమైన కారణంగా చెప్పవచ్చు. ఈ నేపథ్యంలోనే పెట్టుబడిదారులు కొన్నిసార్లు
ఇరాన్ మీద దాడులు.. బట్ట బయలైన అమెరికా కుట్రలు.. ప్రపంచానికి నిజాన్ని తెలిపిన స్పెయిన్..
US-Iran War: పశ్చిమాసియా దేశాలపై అగ్రరాజ్యం అమెరికా విరుచుకుపడుతోంది. తనకు అనుకూలంగా లేని దేశాలపై యుద్ధాన్ని ప్రకటించింది. తాజాగా అమెరికా- ఇరాన్ యుద్దం మీద కీలకమైన న్యూస్ వెలుగులోకి వచ్చింది. ఈ విషయాన్ని బయటపెట్టింది స్పెయిన్ దేశం. ఇప్పుడు ఇరాన్పై జరుగుతున్న యుద్ధం సమయంలో ఓ అంశం అమెరికా - స్పెయిన్ మధ్య తీవ్ర వివాదానికి దారితీసింది.బుధవారం
పశ్చిమాసియా దేశాలపై అమెరికా దాడులు ఆగడం లేదు. ఇజ్రాయెల్ తో కలిసి ఇరాన్ పై యుద్ధాన్ని ప్రారంభించిన మూడు రోజులకే మరో దేశాన్ని టార్గెట్ చేశాడు ట్రంప్. మధ్యప్రాచ్యంలో ఇరాన్పై యుద్ధాన్ని స్టార్ట్ చేసిన మూడు రోజుల తర్వాత మరో దేశపైకి సైన్యాన్ని మోహరించాడు. లాటిన్ అమెరికాలోని ఈక్వెడార్ ని లక్ష్యంగా చేసుకుని దాడులు ప్రారంభించాడు. అక్కడ
ప్రపంచ వ్యాప్తంగా బంగారం ధరలు భగ్గుమంటున్నాయి. పసిడిప్రియులు కొనుగోలు చేయాలంటేనే భయపడే పరిస్థితి నెలకొంది. ఇలాంటి పరిస్థితుల్లో బంగారం నిల్వలకు సంబంధించిన వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ తాజా నివేదికను విడుదల చేసింది. ఈ నివేదికలో రాబోయే 15 రోజులు అత్యంత ముఖ్యమైనవిగా తెలిపింది. కేంద్ర బ్యాంకులు బంగారాన్ని కొనుగోలు చేయడం చాలా తగ్గించాయని నివేదిక తెలిపింది. అంతర్జాతీయంగా
Bengaluru: ఒక్క లేఆఫ్.. 8 ఏళ్ల కష్టాన్ని బూడిద చేసింది! వైరల్ అవుతున్న చార్టర్డ్ అకౌంటెంట్ పోస్ట్!
సొంత ఇల్లు అనేది ప్రతి ఒక్కరి కల. అందుకోసం రాత్రింబవళ్లు కష్టపడి, లోన్లు తీసుకుని ఈఎంఐ (EMI)లు కడతాం. అయితే మనకు ఉద్యోగం ఉన్నంత వరకే ఆ ఇల్లు మనది. లేదంటే అది బ్యాంకు ఆస్తి మాత్రమేనని నిరూపించే ఒక విషాద ఘటన బెంగళూరులో వెలుగుచూసింది. కేవలం మూడు ఈఎంఐలు చెల్లించలేకపోయినందుకు ఒక వ్యక్తి తన కోటి
EPFO: పీఎఫ్ ఖాతాదారులకు 7 రకాల పెన్షన్లు .. మీకు ఏది వర్తిస్తుందో తెలుసా?
ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (EPFO) అంటే కేవలం రిటైర్మెంట్ తర్వాత వచ్చే భారీ మొత్తం (Lumpsum) మాత్రమే అని చాలా మంది భావిస్తారు. కానీ, ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ (EPS) కింద పీఎఫ్ ఖాతాదారులకు, వారి కుటుంబ సభ్యులకు ఏడు రకాల పెన్షన్ ప్రయోజనాలను ప్రభుత్వం కల్పిస్తోంది. వృద్ధాప్యంలోనే కాకుండా, అకాల మరణం సంభవించినప్పుడు లేదా
బంగారం, వెండి కొనకపోయినా మీ జేబులు ఖాళీ అవ్వాల్సిందే.. ధరలు పెరిగితే తడిసి మోపేడే మీకు..
బంగారం దిగుమతి చేసుకునే దేశాల్లో భారత్ ఒకటిగా చెప్పుకోవచ్చు. పైగా మన దేశంలో తరతరాల నుంచి బంగారం అనేది కుటుంబాలలో భాగమైంది. కాబట్టి మన దేశం ఎక్కువ మొత్తంలో బంగారం దిగుమతి చేసుకుంటూ ఉంటుంది. అయితే Gold ధరలు పెరిగినప్పుడల్లా మన దేశంలో సామాన్యులకు వణుకు మొదలవుతుంది. పసిడి ప్రియులు అయితే లబోదిబోమనే పరిస్థితి. అంతర్జాతీయంగా బంగారం
HDFC Bank కస్టమర్లకు అలర్ట్! ఏప్రిల్ 1 నుంచి విత్డ్రాయల్స్ నియమాల్లో మార్పు!
భారతదేశంలోని అతిపెద్ద ప్రైవేట్ రంగ బ్యాంకు అయిన HDFC Bank తన ఖాతాదారులకు ఒక ముఖ్యమైన సమాచారాన్ని అందించింది. యూపీఐ (UPI) ఆధారిత ఏటీఎం నగదు విత్డ్రాయల్స్ కు సంబంధించి కొత్త నిబంధనలను ప్రకటించింది. ఈ కొత్త మార్పులు ఏప్రిల్ 1, 2026 నుంచి అమల్లోకి రానున్నాయి. ఇప్పటివరకు కార్డు లేకుండా చేసే యూపీఐ లావాదేవీలను వేరుగా
UAN మర్చిపోయారా? టెన్షన్ వద్దు… ఇలా PF బ్యాలెన్స్ చెక్ చేయండి..
ప్రతి ఉద్యోగి తన జీతం నుంచి ప్రతి నెలా కొంత మొత్తాన్ని ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ (EPF) ఖాతాలో జమ చేస్తుంటాడు. ఈ నిధి ప్రధానంగా ఉద్యోగి పదవీ విరమణ తర్వాత ఆర్థిక భద్రతగా ఉపయోగపడుతుంది. అంతేకాదు, గృహ అవసరాలు, వైద్య ఖర్చులు, పిల్లల చదువు లేదా అత్యవసర పరిస్థితుల్లో పాక్షికంగా ఈ నిధిని ఉపసంహరించుకునే సదుపాయం
ఇరాన్–అమెరికా యుద్ధంపై షాకింగ్ న్యూస్.. ఎవరి ఆయుధాలు ముందుగా అయిపోతాయో తెలుసా..
పశ్చిమాసియాలో యుద్దం కొనసాగుతోంది. ఇరాన్-అమెరికా-ఇజ్రాయెల్ మధ్య మొదలైన వార్ కేవలం మూడు రోజుల్లోనే తీవ్రమైన యుద్ధ రూపం దాల్చింది. ఇరాన్ ప్రయోగిస్తున్న డ్రోన్ దాడులు బహ్రెయిన్ నుంచి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వరకు ఉన్న అమెరికా, దాని మిత్రదేశాల రక్షణ వ్యవస్థలపై భారీ ఒత్తిడి తెస్తున్నాయి. ఈ యుద్ధంలో ఎవరి ఆయుధ నిల్వలు ముందుగా ఖాళీ అవుతాయనే
భారత ఆర్థిక వ్యవస్థని కుదిపేస్తున్న గల్ఫ్ యుద్ధ మంటలు.. ప్రమాదంలో 9 కోట్ల మంది పంపే డబ్బు ..
పొట్టకూటి కోసం, కడుప మంట చల్లార్చుకోవడానికి చాలామంది భారతదేశం నుండి గల్ఫ్ దేశాలకు వలస వెళుతుంటారు. అలాగే ఉద్యోగాల కోసం అమెరికా, యూకే, ఇటలీ లాంటి దేశాలకు కూడా వెళుతుంటారు. ఇప్పుడు వార్ జరుగుతున్న పశ్చిమాసియాకు కూడా చాలా మంది భారతీయులు పొట్ట కూటి కోసం వలస వెళ్లారు. అయితే ఇప్పుడు అక్కడ యుద్ధభూమిలో చిక్కుకుని బిక్కుబిక్కుమంటూ
పెంటగాన్ డీల్ ఎఫెక్ట్.. ChatGPT ని వదిలేస్తున్న మిలియన్ల మంది యూజర్లు! అసలేం జరిగింది?
ప్రపంచవ్యాప్తంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో సంచలనం సృష్టించిన ChatGPT ఇప్పుడు తీవ్రమైన వ్యతిరేకతను ఎదుర్కొంటోంది. అమెరికా రక్షణ శాఖ ప్రధాన కార్యాలయం 'పెంటగాన్' (Pentagon) తో OpenAI కుదుర్చుకున్న ఒక వివాదాస్పద ఒప్పందమే దీనికి ప్రధాన కారణం. ఈ ఒప్పందంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఇప్పటికే 25 లక్షల మందికి పైగా యూజర్లు తాము ఇకపై ఈ
Hyderabad: షాపింగ్, వెల్నెస్, గ్యాస్ట్రోనమీ.. హైదరాబాద్ బ్రాండింగ్ మార్చబోతున్న మూడు కీలక స్తంభాలు!
తెలంగాణ రాజధాని హైదరాబాద్ (Hyderabad) అంటే కేవలం ఐటీ కంపెనీలు, చారిత్రక కట్టడాలు మాత్రమే కాదు.. ఇప్పుడు ఈ నగరం ప్రపంచ స్థాయి పర్యాటక కేంద్రంగా రూపాంతరం చెందుతోంది. పర్యాటక రంగంలో హైదరాబాద్ కీర్తిని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లేందుకు తెలంగాణ పర్యాటక అభివృద్ధి సంస్థ (TGTDC) ఒక భారీ బ్రాండింగ్ వ్యూహాన్ని రూపొందించింది. గ్యాస్ట్రోనమీ (ఆహార సంస్కృతి),
గల్ఫ్లో చిక్కుకున్న భారతీయులు.. ఇండియాకు తీసుకురావడానికి బయలుదేరిన 58 విమానాలు..
పశ్చిమాసియాలో అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు రోజు రోజుకు తీవ్రతరమవుతున్నాయి. అనేకమంది భారతీయులు గల్ఫ్ దేశాల్లో చిక్కుకుపోయారు. ఈ నేపథ్యంలో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి సురక్షితంగా తీసుకురావడానికి భారత ప్రభుత్వం భారీ స్థాయిలో చర్యలు చేపట్టింది. ఈ ప్రత్యేక తరలింపు కార్యక్రమంలో భాగంగా.. భారత విమానయాన సంస్థలు ఒక్కరోజులోనే 58 ప్రత్యేక విమానాలను నడుపుతున్నట్లు Civil
Bengaluru: బెంగళూరు స్టార్టప్ సంచలనం.. 'బజార్నౌ'లోకి భారీగా వస్తున్న పెట్టుబడులు!
భారతదేశంలో క్విక్ కామర్స్ (Quick Commerce) రంగం ఇప్పుడు ఊహించని వేగంతో దూసుకుపోతోంది. నిత్యావసర వస్తువుల నుంచి కూరగాయల వరకు ఏది కావాలన్నా నిమిషాల్లో ఇంటి ముందుకు వచ్చేస్తున్నాయి. ఈ పోటీలో ఇప్పుడు కొత్తగా బెంగళూరు(Bengaluru) కేంద్రంగా పనిచేస్తున్న 'బజార్నౌ' (BazaarNow) అనే స్టార్టప్ హాట్ టాపిక్గా మారింది. తాజా సమాచారం ప్రకారం, ఈ స్టార్టప్ సుమారు
రికార్డు స్థాయిలో కుప్పకూలిన రూపాయి విలువ..పశ్చిమాసియా దేశాల వార్ దెబ్బకు డాలర్ విలువ పైపైకి..
ఇరాన్ యుద్ధ ఉద్రిక్తత కారణంగా అమెరికా డాలర్తో పోలిస్తే భారత రూపాయి విలువ ఆల్ టైమ్ కనిష్ట స్థాయికి పడిపోయింది. బుధవారం ఉదయం అమెరికా డాలర్తో పోలిస్తే భారత రూపాయి విలువ 92.0550 రూపాయల కొత్త కనిష్ట స్థాయికి చేరుకుంది. గతంలో జనవరిలో అమెరికా డాలర్తో పోలిస్తే భారత రూపాయి విలువ 91.9875 కనిష్ట స్థాయికి పడిపోయింది.
Bengaluru: హైదరాబాద్ దూసుకొస్తున్నా.. బెంగళూరు క్రేజ్ తగ్గట్లేదు ఎందుకు?
ఈ రోజుల్లో సాఫ్ట్వేర్ ఉద్యోగం అన్నా, కొత్తగా స్టార్టప్ పెట్టాలన్నా మనకి మొదట గుర్తొచ్చే పేర్లు బెంగళూరు(Bengaluru) లేదా హైదరాబాద్(Hyderabad). గత కొన్నేళ్లుగా హైదరాబాద్ నగరం మౌలిక సదుపాయాల పరంగా, తక్కువ ఆఫీస్ అద్దెల పరంగా బెంగళూరుకు గట్టి పోటీ ఇస్తోంది. అయితే, ఎన్ని నగరాలు పోటీకి వస్తున్నా, 'సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియా'గా బెంగళూరు తన
బంగారం ధరలు ఢమాల్..ఈ రోజు ఎంత తగ్గిందో తెలిస్తే పండగ చేసుకుంటారు .. మార్చి 4,బుధవారం ధరలు ఇవే..
బంగారం ధరలపై గుడ్ న్యూస్. పశ్చిమాసియా దేశాల్లో వార్ పసిడి ప్రియులకు కలిసి వస్తోంది. ధరలు భారీగా తగ్గుముఖం పడుతున్నాయి. ఇరాన్ పై అమెరికా ఇజ్రాయెల్ తో కలిసి చేసిన దాడితో డాలర్ బలం పుంజుకుంది. ట్రంప్ వార్నింగ్ కూడా తోడవడంతో మార్కెట్లో డాలర్ ఆధారిత ఆస్తుల వైపు ఇన్వెస్టర్లు మొగ్గు చూపారు. దీంతో పసిడి ధరలు
నేస్తం నేనున్నా.. భారత్కు అండగా నిలిచిన రష్యా.. చమురు సంక్షోభంపై కీలక ప్రకటన..
పశ్చిమాసియాలో నెలకొన్న తీవ్రమైన ఉద్రిక్తతల నేపథ్యంలో.. ఇంధన సరఫరాలో అంతరాయం ఏర్పడితే భారతదేశం అవసరాలను నెరవేర్చేందుకు తాము సిద్ధంగా ఉన్నామని Russia దౌత్య వర్గాలు స్పష్టం చేశాయి. గల్ఫ్ ప్రాంతంలో కొనసాగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు ప్రపంచ చమురు ప్రవాహాలపై ప్రభావం చూపే అవకాశం ఉండటంతో.. మాస్కో భారత్కు నిరంతర ఇంధన సరఫరాలను హామీ ఇస్తూ బ్యాకప్
10 గ్రాములు బంగారం ధర రూ. 3 లక్షలకు చేరబోతోంది.. సంచలన అంచనాను విడుదల చేసిన క్రిస్ వుడ్..
బంగారం ధరలు భవిష్యత్తులో భగ్గుమనబోతున్నాయి. పశ్చిమాసియాలో వార్ ఇంకా వారాల పాటు కొనసాగే అవకాశం ఉందని ట్రంప్ చెప్పడంతో పరిస్థితుు మరింత ఆందోళనకరంగా మారాయి. పెట్టుబడిదారులు ఈ వార్ కొనసాగినంత కాలం తమ పెట్టుబడులను సేఫ్ హెవెన్ వైపు తరలిస్తున్నారు. దీంతో పసిడి మాత్రమే వారికి స్వర్గధామంలా కనిపిస్తోంది. దీంతో ధరలు అమాంతం పైకి ఎగబాకుతున్నాయి. అయితే
Bengaluru: లేఆఫ్స్ ఉచ్చులో ఐటీ నిపుణులు! ఒకేరోజు 40 శాతం సిబ్బంది తొలగింపు.. అసలేం జరుగుతోంది?
భారతదేశ సిలికాన్ వ్యాలీగా పేరుగాంచిన బెంగళూరులో (Bengaluru) మరోసారి లేఆఫ్స్ కలకలం రేపాయి. ఒకప్పుడు ఐటీ ఉద్యోగం అంటే జీవితానికి ఒక భరోసా ఉండేది. కానీ, మారుతున్న పరిస్థితుల్లో ఎంత భారీ జీతం ఉన్నా, ఉద్యోగం ఎప్పుడు ఊడుతుందో తెలియని అనిశ్చితి నెలకొంది. తాజాగా ఒక బెంగళూరు స్టార్టప్ సంస్థ ఏకంగా 40 శాతం మంది ఉద్యోగులను
స్టార్టప్ హబ్ బెంగళూరు (Bengaluru)లో అద్భుతమైన విజయగాథలకు కొదువ లేదు. కేవలం 23 ఏళ్ల వయస్సులోనే ఒక యువతి తన ఆలోచనతో రాత్రికి రాత్రే అద్భుతాలు సృష్టించింది. 9 నెలల క్రితం ఆఫీసులో నేలపై పడుకుని కష్టపడిన ఆ యువతే ఇప్పుడు రూ. 800 కోట్ల ($100M) విలువైన కంపెనీకి అధిపతి. ఆమే 'ప్రాంటో' (Pronto) స్టార్టప్
ఇరాన్పై యుద్ధంతో ఖాళీ అవుతున్న అమెరికా ఖజానా.. తొలి 24 గంటల్లోనే రూ. 7 వేల కోట్లకు పైగా ఖర్చు..
పశ్చిమాసియా నివురుగప్పిన నిప్పులా మారింది. యుద్ధమేఘాలు ప్రపంచ దేశాలను కలవరపాటుకు గురి చేస్తున్నాయి. United States, Israel, Iran మధ్య కొనసాగుతున్న యుద్ధం నేటితో నాల్గవ రోజుకు చేరుకుంది. మొదట పరిమిత స్థాయిలో ప్రారంభమైన ఈ వార్ ఇప్పుడు గల్ఫ్ ప్రాంతం మొత్తం వ్యాప్తి చెందుతూ.. అంతర్జాతీయ స్థాయిలో ఆందోళనలకు దారితీస్తోంది. ఇరు పక్షాలు ఒకరిపై ఒకరు
iPhone 17e: ఐఫోన్ 17e లాంచ్! ఆండ్రాయిడ్ ఫ్లాగ్షిప్స్ ఫోన్ల కంటే ఇది బెటరేనా?
ఆపిల్ తన ఐఫోన్ 17 సిరీస్ను మరింత విస్తరిస్తూ.. తాజాగా ఐఫోన్ 17ఇ (iPhone 17e) ను మార్కెట్లోకి విడుదల చేసింది. తక్కువ బడ్జెట్లో లేటెస్ట్ ఐఫోన్ అనుభూతిని పొందాలనుకునే వారిని దృష్టిలో పెట్టుకుని ఆపిల్ దీనిని తీసుకొచ్చింది. మరి ఈ కొత్త మోడల్ ధర ఎంత? ఇందులో ఉన్న ప్రత్యేకతలు ఏంటి? అదే ధరలో లభించే
అమెరికా-ఇజ్రాయెల్ దాడుల మధ్య ఇరాన్లో తీవ్ర భూకంపం.. 4.3 తీవ్రతతో కంపించిన భూమి
దక్షిణ ఇరాన్లోని గెరాష్ ప్రాంతం మంగళవారం ఉదయం భూకంపంతో ఒక్కసారిగా ఉలిక్కిపడింది. రిక్టర్ స్కేల్పై 4.3 తీవ్రతతో నమోదైన ఈ భూకంపం.. ఇప్పటికే యుద్ధ వాతావరణంలో ఉన్న Iranలో భయాందోళనలను మరింత పెంచింది. ఈ భూకంపం సంభవించిన సమయంలోనే దేశవ్యాప్తంగా అమెరికా-ఇజ్రాయెల్ వైమానిక దాడులు కొనసాగుతుండటం గమనార్హం. అయితే, ప్రస్తుతానికి ఈ భూకంపం వల్ల పెద్ద నష్టం
మీ ఆదాయంలో EMI వాటా ఎంత? ఈ లిమిట్ దాటితే మీరు ట్రాప్లో చిక్కుకున్నట్టే!
నేటి డిజిటల్ యుగంలో వస్తువు ఏదైనా సరే.. చేతిలో చిల్లిగవ్వ లేకపోయినా 'బై నౌ పే లేటర్' (BNPL) లేదా ఈఎంఐ (EMI) ఆప్షన్లతో సులభంగా కొనేయవచ్చు. కానీ, ఈ సౌకర్యమే ఇప్పుడు యువతను, ముఖ్యంగా జెన్-జీ (Gen Z) , కొత్తగా ఉద్యోగాల్లో చేరిన వారిని ఆర్థిక కష్టాల్లోకి నెడుతోంది. క్రెడిట్ కార్డులు, పర్సనల్ లోన్ల
పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గనున్న బంగారం, వెండి ధరలు.. కారణం ఏంటంటే..
పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు పసిడి ప్రియుల కొంపలు ముంచుతున్నాయి. ఇరాన్ పై అమెరికాతో కలిసి ఇజ్రాయెల్ చేసిన దాడులతో ప్రపంచం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ప్రతీకారంగా ఇరాన్ కూడా దాడులతో విరుచుకుపడింది. అయితే ఈ దాడులతో అంతర్జాతీయంగా పెట్టుబడిదారులు అలర్ట్ అయ్యారు. పెట్టుబడునులను రిస్క్ ఆస్తుల నుంచి సేఫ్ హెవెన్ ఆస్తుల వైపు మళ్లిస్తున్నారు. దీంతో బంగారం
Bengaluru: క్యాబ్లోనే వంట, ఆఫీస్ వర్క్.. బెంగళూరు ట్రాఫిక్పై జర్మన్ యువతి జోకులు!
కర్ణాటక రాజధాని బెంగళూరు (Bengaluru) పేరు వినగానే అందరికీ గుర్తొచ్చేది అక్కడి సాఫ్ట్వేర్ కంపెనీలు, ఆహ్లాదకరమైన వాతావరణం.. దీంతోపాటు భయంకరమైన ట్రాఫిక్! ఈ ట్రాఫిక్ కష్టాలపై ఇప్పటికే బోలెడు మీమ్స్, జోకులు వచ్చాయి. అయితే తాజాగా లిజ్ అనే ఒక జర్మన్ యువతి సోషల్ మీడియాలో పంచుకున్న వీడియో ఇప్పుడు ఇంటర్నెట్ ను షేక్ చేస్తోంది. బెంగళూరు
Bengaluru: దుబాయ్ ఎయిర్పోర్ట్లో నరకం చూశాం: యుద్ధం మధ్య చిక్కుకున్న పీవీ సింధు ఎమోషనల్ పోస్ట్!
భారత బ్యాడ్మింటన్ స్టార్, డబుల్ ఒలింపిక్ మెడలిస్ట్ పీవీ సింధు ఎట్టకేలకు సురక్షితంగా తన నివాసం ఉన్న బెంగళూరుకు (Bengaluru) చేరుకున్నారు. పశ్చిమాసియాలో ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా మధ్య నెలకొన్న యుద్ధ ఉద్రిక్తతల వల్ల దుబాయ్లో చిక్కుకుపోయిన ఆమె.. కొన్ని రోజుల అనిశ్చితి తర్వాత క్షేమంగా ఇంటికి రావడం అభిమానులకు పెద్ద ఊరటనిచ్చింది. తాను సురక్షితంగా ఉన్నానని,
ఇరాన్ వార్ దెబ్బకు వణుకుతున్న భారత ఐటీ సెక్టార్.. తీవ్ర ప్రమాదంలో కీలక ప్రాజెక్టులు..
పశ్చిమాసియా దేశాల్లో పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య కొనసాగుతున్న యుద్ధ వాతావరణం ప్రపంచ దేశాలను కలవరపాటుకు గురి చేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా పలు రంగాలపై ఈ వార్ కీలక ప్రభావం చూపుతోంది. ఈ పరిణామాలు భారతదేశ ఐటీ సేవల రంగానికీ ప్రతికూల ప్రభావాలను తీసుకురావచ్చని పరిశ్రమ నిపుణులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా వెస్ట్ ఆసియా ప్రాంతం, అందులో
భారతదేశ రవాణా రంగంలో ఒక విప్లవాత్మక మార్పు రాబోతోంది. ముంబై-అహ్మదాబాద్ హై-స్పీడ్ రైల్ (MAHSR) కారిడార్ కోసం మరో 16 స్వదేశీ బుల్లెట్ రైళ్లను (Bullet train) సేకరించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ప్రాజెక్టులో అత్యంత కీలకమైన విషయం ఏమిటంటే.. ఈ రైళ్లను మన దేశంలోనే, మన ఇంజనీర్ల పర్యవేక్షణలో తయారు చేయడం. ప్రభుత్వ రంగ
హార్ముజ్ జలసంధి మూసివేత.. సముద్ర జల్లాలోకి ఏ దేశం నౌక వచ్చినా పేల్చేస్తామని ఇరాన్ కీలక ప్రకటన..
పశ్చిమాసియా దేశాల్లో రోజురోజుకూ పెరుగుతున్న ఉద్రిక్తతలు ఇప్పుడు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కుదిపేస్తున్నాయి. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ఇరాన్ కీలకమైన నిర్ణయం తీసుకుంది. ఇరాన్ సైన్యానికి చెందిన ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ (IRGC) లోని ఒక ఉన్నత అధికారి ప్రకటన మేరకు.. ఇరాన్ ప్రభుత్వం అత్యంత వ్యూహాత్మకమైన స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ సముద్ర మార్గాన్ని అధికారికంగా
Bengaluru: బెంగళూరు రియల్ ఎస్టేట్ 2026.. ఏ ఏరియాలో ధర ఎంత? పూర్తి వివరాలు!
టెక్ సిటీ బెంగళూరులో (Bengaluru) సొంతిల్లు అనేది చాలా మంది కల. అయితే 2026 నాటికి ఇక్కడి రియల్ ఎస్టేట్ మార్కెట్ ముఖచిత్రం పూర్తిగా మారిపోయింది. కొత్తగా వస్తున్న మెట్రో లైన్లు, ఐటీ కంపెనీల విస్తరణ, మౌలిక సదుపాయాల మెరుగుదల వల్ల ధరలు ఒక్కో ఏరియాలో ఒక్కోలా ఉన్నాయి. మీరు ఇన్వెస్ట్ చేయాలన్నా లేదా నివసించడానికి ఇల్లు
Hyderabad:హైదరాబాద్ వాసులకు గుడ్ న్యూస్: మారుతున్న నగరం ముఖచిత్రం.. కొత్త ఫ్లైఓవర్లు ఇవే!
హైదరాబాద్ (Hyderabad) నగరం రోజురోజుకూ విస్తరిస్తోంది. పెరిగే జనాభా, వాహనాల రద్దీకి అనుగుణంగా మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం ఇప్పుడు అత్యవసరం. ఈ క్రమంలోనే తాజాగా జరిగిన జీహెచ్ఎంసీ (GHMC) సమావేశంలో నగరాభివృద్ధికి సంబంధించి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా పాతబస్తీ నుంచి హైటెక్ సిటీ వరకు ట్రాఫిక్ ఇబ్బందులను తొలగించేలా కొత్త ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్
బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. 10 గ్రాములు ధర ఎంత తగ్గిందంటే.. మార్చి 3, మంగళవారం ధరలు ఇవే..
బంగారం, వెండి ధరలు ఈ మధ్య కాలంలో భగభగమండి నిప్పులు కురిపించింది. పశ్చిమాసియా దేశాల్లో నెలకున్న ఆందోళనకర పరిస్థితులు విలువైన లోహాల విలువను అమాంతం పెంచుతున్నాయి. అమెరికా, ఇజ్రాయిల్-ఇరాన్ దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా పెట్టుబడిదారులు అలర్ట్ అవుతున్నారు. పెట్టుబడులను సేఫ్ హెవన్ ఆస్తుల వైపు తరలిస్తున్నారు. అయితే ఈ దాడుల మధ్య డాలర్
ఎర్ర సముద్రంలో కల్లోలం..భారత ఎగుమతులపై భారీ ఎఫెక్ట్..తడిసిమోపెడవుతున్న ఛార్జీలు..
పశ్చిమాసియాలో నెలకొన్న ఇజ్రాయెల్, అమెరికా-Iran మధ్య ఉద్రిక్తతలు అంతర్జాతీయ వాణిజ్యంపై తీవ్ర ప్రభావం అయితే చూపుతున్నాయి. ముఖ్యంగా భారతదేశం మీద ఈ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది.భారతదేశం నుంచి యూరప్కు వెళ్లే సరుకుల రవాణా మార్గాలు ఇప్పుడు అనేక సవాళ్లను ఎదుర్కొంటున్నాయి. భద్రతా కారణాల దృష్ట్యా, అంతర్జాతీయ షిప్పింగ్ కంపెనీలు సంప్రదాయ సముద్ర మార్గాలను ఉపయోగించడానికి వెనుకాడుతున్నాయి. దీని
యురేనియం నుంచి వాణిజ్యం వరకు.. మోదీ–కార్నీ భేటీలో జరిగిన ఒప్పందాలు ఇవే..
భారత ప్రధాని నరేంద్ర మోదీ - కెనడా ప్రధాని మార్క్ కార్నీ మధ్య న్యూఢిల్లీలో జరిగిన ద్వైపాక్షిక చర్చలు భారత్-కెనడా సంబంధాల్లో కీలక మలుపుగా మారాయి. ఈ భేటీ అనంతరం రెండు దేశాలు పౌర అణుశక్తి రంగంలో దీర్ఘకాలిక Uranium సరఫరాకు సంబంధించిన ఒక మైలురాయి ఒప్పందంపై సంతకాలు చేశాయి. అలాగే, సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం
ఒక్కసారిగా పెరిగిన బంగారం, వెండి ETFs.. కొనుగోలుపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..
పశ్చిమాసియాలో పెరుగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల మధ్య సోమవారం బంగారం, వెండి ఎక్స్ఛేంజ్-ట్రేడెడ్ ఫండ్లు (ETFలు) ఒక్కసారిగా పెరిగాయి. ఇరాన్పై అమెరికా- ఇజ్రాయెల్ దాడుల తరువాత.. పెట్టుబడిదారులు తమ పెట్టుబడులను సురక్షితమైన ఆస్తుల వైపు మళ్లించడంతో ప్రపంచవ్యాప్తంగా బులియన్ ధరలు గణనీయమైన పెరుగుదలను నమోదు చేశాయి. ఈ పరిణామం పెట్టుబడిదారులలో సేఫ్‑హావెన్ (Safe-Haven) పెట్టుబడుల కోసం ఆసక్తిని
పశ్చిమాసియాలో పరిస్థితులు నివురుగప్పిన నిప్పులా మారాయి. ఇరాన్ మీద అమెరికా- ఇజ్రాయెల్ దాడులు ప్రపంచ వ్యాప్తంగా ఆందోళనకర పరిస్థితులకు దారి తీస్తున్నాయి. ఈ దాడులపై భారత్ ఆచితూచి అడుగులు వేస్తోంది. దౌత్య సంబంధాలే లక్ష్యంగా పనిచేస్తోంది. అమెరికా-ఇరాన్ మధ్య యుద్ధ ఉద్రిక్తతలు తీవ్రంగా మారుతున్న నేపథ్యంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం ఈ అంశంపై తొలిసారిగా
మిత్రుడిని అమెరికా చంపేస్తుంటే మౌనంగా చూస్తుండిపోయిన చైనా.. సైలెంట్ వెనక మిస్టరీ ఇదే..
పశ్చిమాసియాలో యుద్ధ జ్వాలలు ఎగసిపడుతున్నాయి. ఇరాన్పై అమెరికా-ఇజ్రాయెల్ జరిపిన ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ దాడుల తర్వాత ప్రపంచమంతా ఉలిక్కిపడింది. అయితే ప్రపంచ దేశాలు ఈ దాడులపై రియాక్ట్ అవుతుంటే చైనా మాత్రం సంయమనాన్ని పాటిస్తోంది. దాడులను ఖండిస్తూ కాల్పుల విరమణ పిలుపునిస్తోంది. దీని వెనుక అనేక ప్రధాన కారణాలున్నాయని తెలుస్తోంది. ముఖ్యంగా చమురు సరఫరా చైనాకు చాలా
బంగారం, వెండి ధరల పెరుగుదలపై నిపుణులు షాకింగ్ న్యూస్.. 10 గ్రాముల పసిడి రూ. 2 లక్షల పైమాటే..
బంగారం ధరలు భవిష్యత్తులో భగ్గుమనే పరిస్థితులు కనిపిస్తున్నాయి. అమెరికా, ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య యుద్దం ఇప్పట్లో ఆగే సూచనలు కనపడటం లేదు. రోజు రోజుకు పరిస్థితి ఆందోళనకరంగా మారుతోంది. దీంతో భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు ప్రపంచ ఆర్థిక మార్కెట్లలో తీవ్ర అనిశ్చితిని రేపుతున్నాయి. దీంతో పెట్టుబడిదారులు అలర్ట్ అవుతున్నారు. రిస్క్ ఉన్న ఆస్తుల నుంచి పెట్టుబడులను విరమించుకుని
UAE లోని అమెజాన్ డేటా సెంటర్పై దాడి.. ఇరాన్కు వార్నింగ్ ఇచ్చిన గల్ఫ్ దేశాలు..
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) లోని తన డేటా సెంటర్లలో ఒకదానిలో అమెజాన్ క్లౌడ్ విభాగం - AWS (అమెజాన్ వెబ్ సర్వీసెస్) కు సంబంధించిన విద్యుత్ సరఫరా తాత్కాలికంగా నిలిచిపోయింది. గుర్తు తెలియని వస్తువులు దాన్ని ఢీకొట్టడంతో అక్కడ మంటలు చెలరేగినట్లు కంపెనీ తెలిపింది. ఈ ఘటన ఉదయం 4:30 గంటల సమయంలో (PST ప్రాంతం
బంగారం ధరలు తగ్గాయి.. ఎంత తగ్గాయో తెలిస్తే ఎగిరి గెంతేస్తారు.. మార్చి 2, సోమవారం పసిడి ధరలు ఇవే..
పశ్చిమాసియాలో పరిస్థితులు నివురుగప్పిన నిప్పులా మారాయి. ఇరాన్- ఇజ్రాయెల్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. ఇరాన్ సుప్రీం లీడర్ ని అయతుల్లా అలీ ఖమేనీని అమెరికా దళాలు మట్టుబెట్టాయి. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఆందోళనకర పరిస్థితులు నెలకున్నాయి. మార్కెట్లలో తీవ్రమైన అనిశ్చితి నెలకొంది. ముఖ్యంగా ఈ వార్ ఎఫెక్ట్ పసిడి మార్కెట్లపై గట్టిగానే పడింది. ధరలు ఎలా
హార్ముజ్ జలసంధి మూసివేత.. భారత్కు ముంచుకొస్తున్న చమురు ముప్పు.. ఎంతలా అంటే..
పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ద వాతావరణంతో పరిస్థితులు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా నిర్వహించిన మెరుపు దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మరణించడంతో.. ఈ ప్రాంతం పూర్తిగా ఉద్రిక్తకరంగా మారింది. గతంలో వెనెజువెలా అధ్యక్షుడిని అమెరికా బందీగా తీసుకెళ్లిన ఘటన పెద్ద స్థాయిలో సంక్షోభంగా మారకపోయినా.. ఇరాన్ విషయంలో పరిస్థితులు పూర్తిగా భిన్నంగా
యూఏఈలో భద్రతా హెచ్చరికలు: మార్కెట్లు, పాఠశాలలు మూత; ఐటీ ఉద్యోగులకు ప్రయాణ అలర్ట్
ఇరాన్, ఇజ్రాయెల్, యునైటెడ్ స్టేట్స్ (సంయుక్త రాష్ట్రాలు) లకు సంబంధించిన దాడుల తర్వాత, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మరింత తీవ్రమైన భద్రతా పరిస్థితిని ఎదుర్కొంది. ఈ పరిస్థితి తీవ్రతరం కావడంతో ప్రజలలో భయం పెరిగింది. అధికారులు, కంపెనీలు తక్షణ జాగ్రత్తలు తీసుకోవడానికి కారణమైంది. ఆర్థిక మార్కెట్లు, పాఠశాలలు, యజమానులు కొన్ని రోజుల్లోనే స్పందించారు. ఈ అంతరాయం గల్ఫ్లోని
పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం..ప్రమాదంలో భారత బాస్మతి బియ్యం ఎగుమతులు..
ఇరాన్పై ఇజ్రాయెల్-అమెరికా దాడి తరువాత పశ్చిమాసియాలో ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. ఈ పరిణామాలు ఇప్పుడు నేరుగా భారతదేశ ఆర్థిక ప్రయోజనాలను ప్రభావితం చేయడం మొదలయ్యాయి. ముఖ్యంగా భారత వాణిజ్యం, ఎగుమతులు, ఇంధన భద్రతపై ఈ యుద్ధ ఛాయలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ సంక్షోభం ప్రభావం ప్రధానంగా రెండు కీలక రంగాలలో కనిపిస్తోంది..ఒకటి ప్రపంచ ముడి చమురు ధరల
Iran israel war: ఇరాన్ సుప్రీం లీడర్గా అయాతొల్లా అరాఫీ! ఖమేనీ తర్వాతి శకం మొదలు!
మధ్యప్రాచ్యంలో పెను మార్పులు సంభవిస్తున్నాయి. అమెరికా , ఇజ్రాయెల్ జరిపిన 'ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ' (Operation Epic Fury) దాడిలో ఇరాన్ సుప్రీం లీడర్ అయాతొల్లా అలీ ఖమేనీ మరణించినట్లు నిర్ధారణ కావడంతో.. ఇరాన్ తన తదుపరి నాయకత్వ మార్పుపై దృష్టి సారించింది. ఇరాన్ రాజ్యాంగ యంత్రాంగం ప్రకారం.. కొత్త సుప్రీం లీడర్ను ఎన్నుకునే వరకు దేశాన్ని
Anthropic: ఇరాన్ దాడిలో ఆంత్రోపిక్ ఏఐ వినియోగం? అమెరికాలో ముదురుతున్న వివాదం!
అమెరికా రక్షణ శాఖ (Pentagon) , వైట్ హౌస్ మధ్య ఒక ఆసక్తికరమైన సాంకేతిక యుద్ధం నడుస్తోంది. ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీని లక్ష్యంగా చేసుకుని జరిపిన భారీ వైమానిక దాడుల్లో అమెరికా సైన్యం 'ఆంత్రోపిక్' (Anthropic) సంస్థకు చెందిన 'క్లాడ్' (Claude) ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాఫ్ట్వేర్ ను ఉపయోగించినట్లు సంచలన వార్తలు వెలువడుతున్నాయి. విశేషం
Iran Israel war: ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం! భారత ఆర్థిక వ్యవస్థకు, స్టాక్ మార్కెట్లకు ముప్పు తప్పదా?
మధ్య ఆసియాలో (Middle East) నెలకొన్న అస్థిరత ఇప్పుడు భారత ఆర్థిక వ్యవస్థను , స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. అమెరికా , ఇజ్రాయెల్ సంయుక్తంగా ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీని లక్ష్యంగా చేసుకుని జరిపిన దాడి, దానికి ప్రతిగా ఇరాన్ క్షిపణి దాడులు చేయడంతో ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం (iran israel
Iran Israel war: ఖమేనీ మరణంతో చెలరేగిన నిరసనలు! అమెరికా కాన్సులేట్లపై దాడులు.. భారత్లో కూడా..
మిడిల్ ఈస్ట్ లో రాజుకున్న ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం (iran israel war) సెగలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వ్యాపిస్తున్నాయి. ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ అమెరికా-ఇజ్రాయెల్ దాడుల్లో మరణించారన్న వార్త ఇస్లామిక్ దేశాల్లో పెను కలకలం సృష్టించింది. దీనికి నిరసనగా పాకిస్థాన్, ఇరాక్ వంటి దేశాల్లో నిరసనకారులు హింసాత్మక మార్గాలను ఎంచుకున్నారు. ముఖ్యంగా పాకిస్థాన్లోని కరాచీలో
Iran Israel war: ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం.. భారత్కు చమురు సంక్షోభం.. బంకుల్లో పెట్రోల్ ఉండదా?
ప్రస్తుతం నెలకొన్న ఇరాన్ ఇజ్రాయెల్ వార్ (iran israel war) పరిస్థితులు ఇప్పుడు భారతదేశ ఆర్థిక వ్యవస్థకు పెను సవాలుగా మారాయి. ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ మరణం , దానికి ప్రతిగా ఇరాన్ జరిపిన ప్రతీకార దాడులతో అంతర్జాతీయ చమురు మార్కెట్ అతలాకుతలమవుతోంది. ముఖ్యంగా ప్రపంచ చమురు సరఫరాకు గుండెకాయ వంటి 'స్ట్రెయిట్ ఆఫ్
Gold rates: పెళ్లిళ్ల సీజన్ వేళ పసిడి పరుగు! హైదరాబాద్, బెంగళూరులో బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే..
భారతదేశంలో బంగారం, వెండికి ఉన్న ప్రాముఖ్యత గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ముఖ్యంగా వివాహాలు, పండుగల సమయంలో ప్రతి ఇంటా పసిడి మెరవాల్సిందే. అయితే నేడు మార్చి 1, 2026 నాటి ధరలు చూస్తుంటే సామాన్యుడికి చుక్కలు కనిపిస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో నెలకొన్న యుద్ధ వాతావరణం, ద్రవ్యోల్బణం , డాలర్ విలువలో మార్పుల కారణంగా బంగారం ధరలు (gold
Silver: వార్ ఎఫెక్ట్.. సోమవారం మార్కెట్లు తెరిచేసరికి వెండి ధర ఎక్కడ ఉంటుందో తెలుసా?
ఇరాన్ ఇజ్రాయేల్ నెలకొన్న యుద్ధ వాతావరణం అంతర్జాతీయ ఆర్థిక మార్కెట్లను వణికించి వేస్తోంది. అమెరికా మద్దతుతో ఇజ్రాయెల్.. ఇరాన్పై జరిపిన దాడులు, దానికి ప్రతిగా ఇరాన్ తీసుకుంటున్న ప్రతీకార చర్యలు ప్రపంచవ్యాప్తంగా ఇన్వెస్టర్లను ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఈ భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల వల్ల సురక్షితమైన పెట్టుబడిగా భావించే బంగారం(Gold) , వెండి(Silver) ధరలు భారీగా పెరిగే అవకాశం
Pak Drone: మూడు రోజుల్లో రెండోసారి.. జమ్మూ కాశ్మీర్లో పాక్ డ్రోన్ కలకలం! అసలేం జరుగుతోంది?
జమ్మూ కాశ్మీర్లోని సరిహద్దు నియంత్రణ రేఖ (LoC) వెంట పాకిస్థాన్ తన కుయుక్తులను కొనసాగిస్తూనే ఉంది. ఆదివారం తెల్లవారుజామున పూంచ్ జిల్లాలోని దిగ్వార్ సెక్టార్లో ఒక పాకిస్తానీ డ్రోన్ (Pak drone) భారత భూభాగంలోకి చొరబడటంతో భారత సైన్యం అప్రమత్తమైంది. శత్రువుల కదలికలను గమనించిన వెంటనే మన జవాన్లు గాల్లోకి కాల్పులు జరిపి ఆ డ్రోన్ ను
Bengaluru: పల్లెటూరి నుంచి గూగుల్ వరకు.. తండ్రిని ఆఫీసుకు తీసుకెళ్లిన కొడుకు, నెటిజన్ల ఫిదా!
ప్రతి బిడ్డ తన జీవితంలో సాధించే అతిపెద్ద విజయం ఏదైనా ఉందంటే.. అది తన తల్లిదండ్రుల కళ్లలో కనిపించే గర్వం. తాజాగా బెంగళూరు (Bengaluru) లోని గూగుల్ ఆఫీసులో పనిచేస్తున్న ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ తన తండ్రికి ఆఫీస్ చూపిస్తూ చేసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో అందరి హృదయాలను గెలుచుకుంటోంది. ఒక సామాన్య మధ్యతరగతి కుటుంబం
Bengaluru: కర్ణాటకలో మరో సిలికాన్ వ్యాలీ? ఆ సిటీ బెంగళూరుకి ప్రత్యామ్నాయం అవుతుందా?
సాధారణంగా ఐటీ కంపెనీ లేదా స్టార్టప్ అనగానే మనందరికీ మొదట గుర్తుకొచ్చే నగరం బెంగళూరు (Bengaluru). కానీ, ఇప్పుడు పరిస్థితులు మారుతున్నాయి. కర్ణాటకలో ఐటీ రంగాన్ని కేవలం రాజధాని నగరానికే పరిమితం చేయకుండా, ఇతర పట్టణాలకు కూడా విస్తరించాలనే లక్ష్యంతో 'బియాండ్ బెంగళూరు' (Beyond Bengaluru) అనే వినూత్న కార్యక్రమం మొదలైంది. ఇందులో భాగంగా శివమొగ్గ నగరం..
మిడిల్ ఈస్ట్ లో యుద్ధ మేఘాలు కమ్ముకోవడంతో గ్లోబల్ మార్కెట్లు ఒక్కసారిగా కుప్పకూలే ప్రమాదం కనిపిస్తోంది. ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ అమెరికా , ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో మరణించారన్న వార్త.. అంతర్జాతీయ మార్కెట్లను కుదిపేస్తోంది. ఈ ఉద్రిక్తతల వల్ల భారతీయ స్టాక్ మార్కెట్లలో భారీగా అమ్మకాల ఒత్తిడి వచ్చే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

30 C