అమెరికాకు చైనా స్ట్రాంగ్ వార్నింగ్.. టారిఫ్ పద్ధతి మార్చుకోకపోతే ప్రతీకారం తప్పదని హెచ్చరిక..
China Warns Trump: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొత్త టారిఫ్ లతో విరుచుకుపడుతున్నాడు. బ్రిక్స్ దేశాలపై తన ప్రతాపాన్ని చూపిస్తూ కొత్త టారిఫ్ లను తెరపైకి తీసుకువచ్చాడు. తాజాగా మరోసారి చైనా వస్తువులపై భారీ సుంకాలను విధించనున్నట్లు హెచ్చరించడంతో ప్రపంచ వాణిజ్య సంబంధాల్లో తిరిగి ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన తాజా
ఆపిల్ COOగా భారతీయుడు సబిహ్ ఖాన్: టిమ్ కుక్ సీటు ఎక్కే రోజు దగ్గర్లోనే ఉందా.. ?
ప్రపంచాన్ని శాసిస్తున్న టెక్నాలజీ దిగ్గజం ఆపిల్ ఇప్పుడు తన ఆపరేషన్స్ బాధ్యతల్ని ఒక భారతీయ మూలాలున్న నాయకుడి చేతుల్లోకి అప్పగించింది. సబిహ్ ఖాన్ కొత్త COO (Chief Operating Officer)గా నియమించింది. ఇది కేవలం ఒక ఉద్యోగ నియామకమే కాదు. ఆపిల్ లో ఓ భారతీయుడు మరింత బలంగా కనిపించడానికి ఇది ఒక బీజం కూడా. {image-featurepicpost252-1752048512.jpg
విలేజ్ నుంచి వచ్చిన కూలోడి కొడుకు కోట్లు సంపాదించాడు..ఆకలితో పడుకుని మరీ పొదుపు చేశాడంటే నమ్మగలరా..
ఈ రోజుల్లో పొదుపు అనేది చాలా ముఖ్యం. కరోనా తర్వాత నుంచి దీనిపై పాఠం చాలామందికి అర్థమై ఉంటుంది. ఉద్యోగం చేసే సమయంలో కాని, వ్యాపారం చేసే సమయంలో కాని పొదుపు చేసుకుంటే భవిష్యత్తులో ఎటువంటి ఇబ్బందులు రావు. అలాగే ఇతరులను అప్పులు అడిగే భాద తప్పుతుంది. ఈ స్టోరీ ఇప్పుడు ఎందుకు చెబుతున్నారు అంటే.. దేశంలో
ఆగని లేఆప్స్, 500 మంది ఉద్యోగులను రోడ్డు మీదకు పంపుతున్న ఇంటెల్..కారణం ఏంటంటే..
ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ చూసిన లేఅప్స్ కథలే నడుస్తున్నాయి. కరోనా మహమ్మారి తర్వాత మొదలైన ఉద్యోగ కోతలు అది పోయి 5 ఏళ్లు దాటినా ఇంకా ఉద్యోగ తొలగింపులు మాత్రం ఆగడం లేదు. 2025లో కూడా కంపెనీలు ఉద్యోగులను ఇంటికి సాగనంపుతున్నాయి. మహమ్మారి తర్వాత నుంచి కంపెనీలు అన్నీ తీవ్ర ఆర్థిక సంక్షోభంలోకి వెళ్ళిపోయాయి. ఏడాదికేడాది పరిస్థితులు చక్కబడుతూ
మిత్ర దేశం అంటూనే భారత్కు భారీ షాకిచ్చిన ట్రంప్.. కుప్పకూలిన ఫార్మా షేర్లు..మోదీ ఏం చేయబోతున్నారు ?
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మంగళవారం మరోసారి వాణిజ్య యుద్ధానికి శ్రీకారం చుట్టారు. ఉక్కు, అల్యూమినియంపై భారీ టారిఫ్లు విధించిన ట్రంప్ తాజాగా కాపర్పై 50 శాతం సుంకాలు విధించారు. అలాగే ఇతర దేశాల నుండి దిగుమతి చేసుకునే ఔషధాలపై 200 శాతం టారిఫ్లు విధించే ఆలోచనలో ఉన్నట్లు తెలిపారు. ట్రంప్ తాజాగా ప్రకటించిన భారీ వాణిజ్య
భారత్ బంద్ : తెలుగు రాష్ట్రాల్లో అంతగా కనిపించని ప్రభావం..కారణం ఏంటంటే..
జూలై 9, 2025న దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలు, రైతు సంఘాల మద్దతుతో భారత్ బంద్కు పిలుపు ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ నిర్వహించిన ఈ సమ్మె బ్యాంకింగ్, రవాణా, మైనింగ్, గవర్నమెంట్ సంస్థ సదుపాయాలు వంటి రంగాలను లక్ష్యంగా చేసుకుంది. అయితే, దేశవ్యాప్తంగా కొన్ని రాష్ట్రాల్లో బంద్ ప్రభావం కనిపించినప్పటికీ, తెలుగు రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో
బంగారం ధర తగ్గింది.. ఇంకా తగ్గబోతోంది తొందరపడి కొనకండి.. జూలై 9, బుధవారం ధరలు ఇవే..
Gold price today:పసిడి ధరలు హెచ్చు తగ్గులకు లోనవుతున్నాయి. గత మూడు రోజుల నుంచి తగ్గుతూ వస్తున్న బంగారం ధర నిన్న పెరగగా ఈ రోజు స్వల్పంగా తగ్గింది. అంతర్జాతీయంగా నెలకున్న పరిస్థితుల ప్రభావంతో బంగారం ధరల్లో మార్పులు చేర్పులు చోటు చేసుకుంటున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకోబోయే కీలక నిర్ణయాల ప్రభావం కూడా బంగారం
ఉద్యోగులకు గుడ్ న్యూస్... EPFO ఖాతాలో 8.25% వడ్డీ పడింది.. జమ అయిందో లేదో ఇలా చెక్ చేసుకోండి
ఉద్యోగుల భవిష్యత్కి భద్రత కలిగించే ప్రధాన పథకాల్లో ఒకటి ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ (EPF). ఇది ఉద్యోగులు ఉద్యోగ విరమణ పొందినప్పుడు లేదా అత్యవసర సమయంలో ఉపయోగా వస్తుంది. కానీ దీనికి అనుసంధానంగా వచ్చే వడ్డీ పరంగా గతంలో జమ ప్రక్రియ ఆలస్యం కావడం ఉద్యోగుల్లో అసంతృప్తిని కలిగించింది. ఇలాంటి సమయంలో కేంద్ర
ఈరోజు భారత్ బంద్.. పనిచేసేవి..చేయనివి ఏంటో తెలుసుకోండి
మన పని మన జీవితమే కానీ ఆ జీవితానికే అసంతృప్తిగా మారుతోంది ఇదే గొంతుతో దేశవ్యాప్తంగా 25 కోట్లకు పైగా కార్మికులు, ఉద్యోగులు, రైతులు, మరియు అనేక రంగాల్లో పనిచేసే వేతనదారులు కోసం గళమెత్తుతున్నారు. జూలై 9న నిర్వహించబోయే ఈ భారత్ బంద్ కేవలం ఓ సాధారణ సమ్మె కాదు ఇది కేంద్ర ప్రభుత్వ విధానాలపై ప్రజా
బంగారం కొనుగోళ్లను ఆపేసిన ఆర్బీఐ..కారణం తెలిస్తే మీరు కూడా ఆపేస్తారు..
భారత రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) తన వద్ద ప్రస్తుతం ఉన్న బంగారం నిల్వలను FY26లో ఇప్పటివరకు పెంచలేదు.ఈ ఏడాదిలో ఎటువంటి కొనుగోళ్లు జరపలేదు. దీనికి ప్రధాన కారణం ఏంటంటే.. బంగారం ధరలు ముందు ముందు తగ్గే అవకాశం ఉన్నందున ఆర్బీఐ ఈ స్థిర వైఖరిని అనుసరించినట్లుగా నిపుణులు భావిస్తున్నారు. గత ఐదేళ్లలో ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న
రేపు భారత్ బంద్.. పనిచేసేవి..చేయనివి ఏంటో తెలుసుకోండి
మన పని మన జీవితమే కానీ ఆ జీవితానికే అసంతృప్తిగా మారుతోంది ఇదే గొంతుతో దేశవ్యాప్తంగా 25 కోట్లకు పైగా కార్మికులు, ఉద్యోగులు, రైతులు, మరియు అనేక రంగాల్లో పనిచేసే వేతనదారులు కోసం గళమెత్తుతున్నారు. జూలై 9న నిర్వహించబోయే ఈ భారత్ బంద్ కేవలం ఓ సాధారణ సమ్మె కాదు ఇది కేంద్ర ప్రభుత్వ విధానాలపై ప్రజా
ఇక వేచి ఉండాల్సిన పని లేదు... బెంగళూరు ఎలక్ట్రానిక్ సిటీ ఎలివేటెడ్ మెట్రో వచ్చేసింది
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న బెంగళూరు వాసులకు ఇప్పుడు గుడ్ న్యూస్ వచ్చింది. నగరానికి జీవనాడిలా ఉన్న ఎలక్ట్రానిక్స్ సిటీ మెట్రో లైన్ (నమ్మ మెట్రో యెల్లో లైన్) చివరికి రైలు పట్టాలపై పరుగులు తీసేందుకు సిద్ధమవుతోంది. రానున్న ఆగస్టు 2025 నాటికి ప్రారంభం కావొచ్చని అంచనా. ఈ లైన్ ద్వారా బొమ్మసంద్రా నుంచి ఆర్వీ రోడ్
కొంప ముంచిన ఒక్క ప్రకటన..24 గంటల్లో రూ. 1.31 లక్షల కోట్లకు పైగా సంపదను కోల్పోయిన ఎలాన్ మస్క్..
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్..టెస్లా అధినేత ఎలాన్ మస్క్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి నెలకొంది. ట్రంప్తో కొనసాగుతున్న వివాదాల మధ్య కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేస్తున్నట్లు ఎలాన్ మస్క్ ప్రకటించాడు. ఈ ప్రకటన తర్వాత ప్రపంచంలోని అత్యంత ధనవంతుడైన ఎలోన్ మస్క్ ఎదురుదెబ్బలను ఎదుర్కొంటున్నాడు.ఈ ప్రకటన స్టాక్ మార్కెట్లో టెస్లా కంపెనీ షేర్లపై
45 ఏళ్ళ వయసుకే 60 ఏళ్ల వృద్ధులయిపోతున్న యువత.. సీఎ షాకింగ్ వ్యాఖ్యలు..ఎందుకన్నారంటే..
ఒకప్పుడు మన తాతలు 60 ఏళ్ల వయస్సు వరకు ఉండేవారు. అప్పటికి వారు ఆర్థికంగా స్థిరపడి వుంటారు, పిల్లలు కూడా స్థిర పడి ఉంటారు, ఆ సమయంకి ఇంటి లోన్ కూడా పూర్తవుతుంది, జీవితం నిదానమవుతుంది. కానీ ఇప్పుడు? ఈ తరం 45 ఏళ్లకే 60 వయస్సులో పడే ఒత్తిడిని తట్టుకోవాల్సి వస్తోంది. ఇదే చెబుతున్నారు చార్టెడ్
బెడిసికొట్టిన బైక్ టాక్సీ నిషేధం..బెంగుళూరులో ప్రయాణికుల తెలివిని చూస్తే నోరెళ్లబెట్టాల్సిందే..
Bengaluru Bike Taxi Ban Backfires: కర్ణాటక రాష్ట్ర వ్యాప్తంగా సిద్ధరామయ్య ప్రభుత్వం బైక్ టాక్సీ సేవలను నిషేధించిన సంగతి విదితమే.ఈ నిషేధంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కుంటున్నారు. ఇంటి నుండి ఆఫీసుకు వెళ్లాలంటే వారి జేబులకు చిల్లులు పడుతున్నాయి. ఆటోవాలాలు ఇష్టం వచ్చినట్లుగా ఛార్జీలు పెంచేశారు. దీంతో ప్రయాణికులకు గత్యతరం లేక వేరే మార్గాలను ఆశ్రయిస్తున్నారు.
భారతదేశంలో అతిపెద్ద ప్రైవేట్ విద్యుత్ ఉత్పత్తిదారు అదానీ పవర్ లిమిటెడ్ (APL) తాజాగా మరో మైలురాయిని సాధించింది. మహారాష్ట్రలోని విదర్భ ఇండస్ట్రీస్ పవర్ లిమిటెడ్ (VIPL) రూ. 4 వేల కోట్లకు కొనుగోలు చేసింది. నాగ్పూర్ సమీపంలోని బుటిబోరిలో ఉన్న ఈ ప్లాంట్లో రెండు 300 మెగావాట్ల బొగ్గు ఆధారిత థర్మల్ యూనిట్లు ఉన్నాయి. ఈ భారీ
కేంద్ర ఉద్యోగులకు శుభవార్త! 2027 లో జీతాలు డబుల్ అవుతున్నాయి
2027 నుంచి జీతాలు పెరగబోతున్నాయా? అవును 8వ వేతన సంఘం మీద ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం చర్చలు మొదలు పెట్టింది. ఈ చర్చలు పూర్తయితే, ప్రభుత్వ ఉద్యోగుల జీతాల్లో 40% నుంచి 50% వరకు పెరుగుతుందని అంచనా. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 50 లక్షల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు. వీరితో పాటు పెన్షన్ పొందుతున్న
Mobile Recharge Hike Coming Soon: మొబైల్ వినియోగదారులకు అలర్ట్..ఇకపై మీరు మొబైల్లో మాట్లాడటం లేదా ఇంటర్నెట్ ఉపయోగించడం మరింత ఖరీదైనదిగా మారనుంది.భారతదేశ టెలికాం రంగంలోని కంపెనీలు మరోసారి ధరల పెరుగుదలకి రంగం సిద్ధం చేసుకుంటున్నాయి. తాజా నివేదికల ప్రకారం ప్రముఖ ప్రైవేట్ టెలికాం సంస్థలు రిలయన్స్ జియో, ఎయిర్టెల్, వొడాఫోన్-ఐడియా కంపెనీలు రీచార్జ్ ధరలను పెంచే
చైనాకు భారీ షాకిచ్చిన ముఖేష్ అంబానీ.. భారత్ దెబ్బ రుచి చూడమంటున్న జియో అధినేత
ఇటీవల అమెరికా, చైనా మధ్య నెలకొన్న వాణిజ్య ఉద్రిక్తతల కారణంగా ఒక ఆసక్తికరమైన మార్పు జరిగింది. అమెరికా నుంచి చైనా వెళ్లాల్సిన ఎథేన్ గ్యాస్ ట్యాంకర్, అనూహ్యంగా భారతదేశానికి మళ్లింపబడుతుంది. అదీ మన దేశంలో పేరుగాంచిన రిలయన్స్ ఇండస్ట్రీస్కు వస్తుంది. అసలు ఈ ఎథేన్ చమురు, చైనా లోని పెట్రోకెమికల్ పరిశ్రమల కోసం కావాల్సింది
పసిడి ప్రియులకు షాక్..బంగారం ధర 100 గ్రాములుకు రూ.5,500 పెరిగింది , జూలై 8, మంగళవారం ధరలు ఇవే..
పసిడి ధరలు తగ్గినట్లే తగ్గి మళ్లీ ఈ రోజు పెరిగాయి. గత మూడు రోజుల నుంచి తగ్గుతూ వస్తున్న బంగారం ధరలు ఈ రోజు స్వల్పంగా పెరిగాయి. అంతర్జాతీయంగా నెలకున్న పరిస్థితుల ప్రభావంతో బంగారం ధరలు హెచ్చుతగ్గులకు లోనవుతున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకోబోయే కీలక నిర్ణయాల ప్రభావం కూడా బంగారం ధరలపై పడుతోంది. నిన్న
AI వచ్చినా ఈ మూడు ఉద్యోగాలకు ఎటువంటి ఇబ్బంది ఉండదు.. బిల్ గేట్స్ మాటల్లో..
ఇప్పటి డిజిటల్ యుగంలో, ప్రతి ఒక్కరికీ ఒక ప్రశ్న తప్పకుండా తలెత్తుతుంది. నా ఉద్యోగం భవిష్యత్తులో AI వల్ల మాయం అయిపోతుందా? ఈ ఆందోళనకు సంబంధించి మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ ఇచ్చిన సమాధానం ఇప్పుడు వైరల్ అవుతోంది. ఆయన మాట్లాడుతూ, కొన్ని వృత్తులు ఏ స్థాయిలో కూడా AI ప్రవర్తన వల్ల పూర్తిగా ప్రభావితమయ్యే
భారతదేశ సిలికాన్ వ్యాలీ బెంగళూరు నగరంలో రియల్ ఎస్టేట్ అంటే చాలామంది ఇష్టపడతారు. టెక్ రంగంలో దూసుకుపోతున్న నగరంగా పేరుగాంచిన బెంగుళూరు అంటే పెట్టుబడిదారులకు సంపద భూమి అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు బెంగళూరులో పెట్టుబడికి అత్యంత పోటీతత్వ ప్రాంతాలు వైట్ఫీల్డ్, ఎలక్ట్రానిక్ సిటీ. మీరు పెట్టుబడి పెట్టబోతున్నట్లయితే, ఈ రెండు ప్రాంతాలలో ఏది మీకు ఉత్తమ రాబడిని
పాత కార్లు మళ్లీ రోడ్ల మీదకు..ఇంధన నిషేధం రద్దు నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్న ఢిల్లీ ప్రభుత్వం
ఢిల్లీ వాసులకు శుభవార్తను అందించింది ప్రభుత్వం. వాయు కాలుష్యాన్ని తగ్గించేందుకు గతంలో అమలు చేసిన పాత డీజిల్ వాహనాలపై ఇంధన నిషేధం నిర్ణయాన్ని ప్రభుత్వం పాక్షికంగా వెనక్కు తీసుకుంది. దీనితో వేలాది మంది వాహన యజమానులు ఊపిరి పీల్చుకున్నారు. 2015లో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (NGT) ఢిల్లీలో గాలి నాణ్యత బాగా తగ్గిపోతుండటంతో, 10 సంవత్సరాల కంటే
రూ. 12 వేలు పెట్టుబడి పెడితే రూ.100 కోట్లు..రియల్ ఎస్టేట్ సీక్రెట్ బయటపెట్టిన ఇన్వెస్టర్
అతి తక్కువ కాలంలో ఎక్కువ రాబడి సంపాదించాలంటే ఉన్న ఏకైక మార్గం రియల్ ఎస్టేట్. ఇక ఏ రంగంలోనూ ఆస్థాయిలో ఆదాయం కనిపించదు. అందుకే అందరూ రియల్ ఎస్టేట్ వెంట పరుగులు పెడుతుంటారు. తాజాగా రూ. 12 వేలు పెట్టుబడి పెట్టి దాన్ని రూ. 100 కోట్లుగా ఎలా మార్చుకోవచ్చో ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి చెప్పిన
భారత రైతుల మెడపై వేలాడుతున్న అమెరికా సుంకాల కత్తి...జూలై 9న ఏం జరగబోతోంది ?
India-US Trade Deal Countdown: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకొచ్చిన సుంకాల వ్యవహారం మళ్లీ ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం, డొనాల్డ్ ట్రంప్ అందించిన 90 రోజుల మినహాయింపు జూలై 9తో ముగియనుండటంతో.. భారత్-అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందంపై ఆసక్తికర పరిస్థితి నెలకొంది.ఈ నేపథ్యంలో, భారత్-అమెరికా మధ్య చిన్నపాటి వాణిజ్య ఒప్పందం కుదరబోతుందనే ఊహాగానాలు ఊపందుకున్నాయి.
Jio BlackRock Rs 17,800 Crore: జియో అధినేత ముఖేష్ అంబానీ మ్యూచువల్ ఫండ్ రంగంలో మరో సంచలనం సృష్టించారు. అంబానీకి చెందిన జియోబ్లాక్రాక్ మ్యూచువల్ ఫండ్ మార్కెట్లోకి ఎంట్రీతోనే భారీ పెట్టుబడిని అందుకుంది. ఫండ్ సేకరణలో భాగంగా కొనసాగిన మూడు రోజులు (జూన్ 30 నుండి జూలై 2, 2025 వరకు) మొత్తం రూ. 17,800
రూ. వెయ్యి కోట్లు టార్గెట్..రాజీవ్ స్వగృహ వేలానికి నోటిఫికేషన్, పూర్తి వివరాలు ఇవిగో..
తెలంగాణలో అట్టడుగు మధ్యతరగతికి రేవంత్ రెడ్డి సర్కారు శుభవార్తను అందించింది.సామాన్యులకు అందుబాటులో ఉన్న రాజీవ్ స్వగృహ ఫ్లాట్లు విక్రయానికి నోటిఫికేషన్ జారీ చేసింది.రాష్ట్రవ్యాప్తంగా రాజీవ్ స్వగృహ, హౌసింగ్ బోర్డు ఫ్లాట్లు విక్రయం ద్వారా ప్రభుత్వం భారీగా ఆదాయాన్ని ఆశిస్తోంది. ఇందులో భాగంగానే తెలంగాణ వ్యాప్తంగా ఖాళీగా ఉన్న రాజీవ్ స్వగృహ అపార్ట్మెంట్ టవర్లు, హౌసింగ్ బోర్డు ఫ్లాట్లను
నోకియా పరిస్థితి ఇప్పుడు ఎలా ఉంది..దాని తలరాతను భారతీయుడు ఎలా మార్చాడు..విశ్లేషణాత్మక కథనం
ఒకప్పుడు మొబైల్ మార్కట్ ని ఏలిన నోకియా సంస్థ, ఆపిల్, ఆండ్రాయిడ్ ఫోన్ల రాకతో 2010లో తన ఆధిపత్యాన్ని కోల్పోయింది. స్టాక్ మార్కెట్లో వెనుకబడి, మొబైల్ ఫోన్ వ్యాపారం నుండి కనుమరుగైపోయింది. ఫీచర్ ఫోన్ రంగాన్ని ఏలిన నోకియా ప్రస్తుతం చైనా కంపెనీలు, ఆపిల్ కంపెనీ, శాసంగ్ కంపెనీల ఆధిపత్యంలో నిలబడలేకపోయింది. ప్రస్తుతం నోకియా పరిస్థితి ఏమిటో
బెంగళూరులో రూ.20 వేల అద్దెకు రూ.2 లక్షల డిపాజిట్.. ఇదేం దోపిడి అంటూ మండిపడుతున్న నెటిజన్లు
బెంగళూరులో అద్దె డిపాజిట్లపై నెటిజన్ల నుంచి సోషల్ మీడియాలో మరోసారి తీవ్ర ఆగ్రహం చెలరేగింది. సిలికాన్ సిటీలో నెలకు రూ. 20 వేల అద్దెకు రూ.2 లక్షల డిపాజిట్? అనే రెడిట్ పోస్ట్ ఒక్కసారిగా వైరల్ అయ్యి నెటిజన్లలో తీవ్ర అసంతృప్తిని రేకెత్తించింది. ఈ పోస్ట్కు వందల సంఖ్యలో నెటిజన్లు కామెంట్లు పెట్టారు. వేలాదిమంది తమ అనుభవాలను,
రూ. 32 వేలకు పైగా తగ్గిన బంగారం ధర, పసిడి ప్రియులకు ఇక అన్నీ మంచి రోజులే..
పసిడి ప్రియులకు ముందు ముందు మంచి రోజులు వస్తున్నాయి. గత నెలలో నింగిని తాకిన బంగారం ధరలు ఈ నెలలో రోజు రొజుకు తగ్గుతూ వస్తున్నాయి. పెట్టుబడిదారులంతా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఈ నెల 9న విధించబోయే కొత్త టారిఫ్ మీద దృష్టి సారించడంతో పసిడి తన వెలుగును కోల్పోయింది. ఈ రోజు MCX బంగారం ధర
మనం వేగంగా సంపద పెంచుకోవాలంటే కాంపౌండింగ్(చక్రవడ్డీ) శక్తిని అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. అయితే పెట్టుబడి డబ్బు రెట్టింపు కావాలంటే ఎంత కాలం పడుతుంది? అని ప్రశ్న వస్తే? దానికి ఫైనాన్స్ నిపుణులు సూచించే ఓ సరళమైన గణిత నియమం ఉంది అదే 72 నియమం. ఈ సూత్రం సహాయంతో మీరు చేసే పెట్టుబడికి ఏ సంవత్సరాలలో
జీతాల్లో కోత.. బోనస్ కి రాంరాం.. టీసీఎస్ కంపెనీలో ఉద్యోగుల కష్టాలు అన్నీ ఇవన్నీ కావు...
ఒక ఉద్యోగి బోనస్ సమయం వస్తుంది అంటే శుభవార్త. కానీ అదే బోనస్ చేతికి రాకపోతే. ఇప్పుడిప్పుడే బాధ్యతలు పెరుగుతున్న తరుణంలో, ఏడాది పొడవునా శ్రమించి, ఆఖరికి బోనస్ రూపంలో వచ్చింది దానికి ఆత్మవిశ్వాసం పెరుగుతుందనుకోవడం సహజం. కానీ ఇటీవల టీసీఎస్లోని చాలా మంది ఉద్యోగుల ఎదురైన అనుభవం మాత్రం ఇందుకు విరుద్ధంగా ఉంది. ఆశించిన బోనస్
ఒక్కసారి రూ. 4 లక్షలు పెట్టుబడి పెడితే రూ.1 కోటి మీ చేతికి.. ఎలాగో తెలుసుకోండి
మనలో చాలా మందికి మంచి భవిష్యత్ కావాలనే కోరిక ఉంటుంది. ఇంటి డౌన్పేమెంట్, పిల్లల విద్యా ఖర్చులు, లేదా విశ్రాంత జీవితానికి సురక్షిత నిధి. అయితే ఈ లక్ష్యాలన్నీ ఒక్కరోజులో రాదని మనందరికీ తెలుసు. చిన్న మొత్తంలో పెట్టుబడి పెట్టడం వల్ల పెద్దగా లాభం రాదని చాలామందికి అనిపించవచ్చు. కానీ, సమయం, సరైన పెట్టుబడి మార్గం, కంపౌండింగ్
ఉద్యోగుల తలనొప్పి తగ్గించేందుకు ఇన్ఫోసిస్ కీలక నిర్ణయం
ఈ మధ్యకాలంలో ఉద్యోగులపై పని ఒత్తిడి పెరుగుతుంది. చాలా మంది ఎక్కువసేపు లాప్టాప్ ముందు కూర్చొని పని చేస్తున్నారు. దీనివల్ల ఆరోగ్య సమస్యలు చాలామటికి వస్తున్నాయి. ఇది గుర్తించిన ఇన్ఫోసిస్ HR టీమ్, ఉద్యోగులకు ఒక మెయిల్ పంపింది పని చేయడం ముఖ్యం, కానీ ఆరోగ్యాన్ని కోల్పోతే అది మీకే కాదు, కంపెనీకీ కూడా నష్టమే అని
జీతం వేలల్లో ఉన్నా అప్పులు కట్టడానికే సరిపోతుంది.. మారని మధ్యతరగతి బతుకులు
నగరాల్లో ఉద్యోగాలు చేస్తున్నా, జీవితాలు మాత్రం అప్పుల మాయాజాలంలో ఇరుక్కుపోయాయి. ఓ రెడ్డిట్ వినియోగదారి తన నెల జీతం రూ. 43,000 అయితే అవి మూడే నిమిషాల్లో ఎలా ఖాళీ అయ్యాయో వివరించారు. ఇంటి అద్దె, క్రెడిట్ కార్డు పేమెంట్లు, EMIs, మిగిలిన బిల్లులు, ఖర్చులు ఇలా ఇవన్నీ కలిపి చివరికి అతని బ్యాలెన్స్ రూ. 7కే
ప్రపంచ మార్కెట్ కి భారత్ సవాల్... హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్న FMCG ఉత్పత్తులు..
ఇప్పుడు మన ఇంట్లో ఉన్న బిస్కెట్లు, పోహా, షాంపూలు... ఇవి విదేశీ ఇళ్ళలో కూడా చోటు దక్కించుకుంటున్నాయి. అవును, భారతదేశ ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ గూడ్స్ (Fast Moving Consumer Goods) కంపెనీలు ఇప్పుడు దేశం లో కన్నా విదేశాల్లో ఎక్కువ ఆదాయం పొందుతున్నాయి. ఇది చిన్న విషయం కాదు. మనకు సాధారణంగా కనిపించే బ్రాండ్లు -
యువత కోసం LIC బంపరాఫర్: ప్లాన్ 911 vs 912 – మీకు ఏది సూటవుతుందో తెలుసుకోండి
ఈ రోజుల్లో యువత తమ డబ్బును తెలివిగా పెట్టుబడి పెట్టాలని, భవిష్యత్తుకు ఆర్థిక భద్రతను కల్పించుకోవాలనే ఆలోచనతో ముందుకు సాగుతున్నారు. ఈ మారుతున్న ఆర్థిక పరిస్థితులను గుర్తించిన LIC కూడా, యువత ఆశలు, అవసరాలకు అనుగుణంగా పెట్టుబడి మరియు జీవిత బీమా కలిపిన కొత్త ప్రణాళికలను తీసుకొచ్చింది. ఇప్పుడు యువత తమ లక్ష్యాలను నెరవేర్చడంలో, భద్రతతో పాటు
ప్రయాణికులకు గుడ్ న్యూస్.. కీలక రహదారులపై టోల్ ఛార్జీలు 50% వరకు తగ్గింపు.. ఎంత ఆదా అవుతుందంటే..
జాతీయ రహదారులపై ప్రయాణించే వారికి ప్రభుత్వం పెద్ద ఉపశమనం కలిగేలా ప్రకటన చేసింది. సొరంగాలు, వంతెనలు, ఫ్లైఓవర్లు లేదా ఎలివేటెడ్ రోడ్లు వంటి నిర్మాణాలు కలిగిన జాతీయ రహదారుల విస్తరణకు ప్రభుత్వం టోల్ రేట్లను 50 శాతం వరకు తగ్గించింది.ఈ మేరకు రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ టోల్ పన్నును లెక్కించే నియమాలను మార్చింది. ఈ
Hyderabad Real Estate Boom: హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. దేశంలోనే రెండవ అత్యంత ఖరీదైన నగరంగా తెలంగాణ రాజధాని ఎదుగుతుంది. ఒకప్పుడు భారతదేశంలోని ప్రధాన మెట్రో నగరాలకు చౌకైన ప్రత్యామ్నాయంగా పరిగణించబడిన హైదరాబాద్.. ఇప్పుడు స్థిరాస్తి ధరల పరంగా ముంబై తర్వాత దేశంలో రెండవ అత్యంత ఖరీదైన నగరంగా అవతరించింది. ప్రపంచ స్థాయిలో
డాలర్ పడినప్పుడల్లా బంగారం ధర ఎందుకు పెరుగుతుంది? పూర్తి వివరాలు ఇవిగో..
గత మూడు సంవత్సరాలలో బంగారం ధరలు భారీగా పెరిగాయి. 2023 కంటే 2024లో 20% కంటే ఎక్కువ పెరిగిన బంగారం ధర 2025లో ఇప్పటికీ 27 శాతానికి పైగా పెరిగింది. ఏప్రిల్ 22న బంగారం ఔట్లోక్ 3,500 డాలర్ల వద్ద ఆల్ టైం గరిష్ఠానికి చేరుకుంది. దాదాపు 30 నెలల్లో బంగారం ధర చాలా రెట్టింపయ్యింది. ఈ
ఆంధ్రప్రదేశ్ రియల్ ఎస్టేట్ సంక్షోభం..విశ్వాసం కోల్పోతున్న పెట్టుబడిదారులు..ఎందుకంటే..
నాడు పెట్టుబడులకు స్వర్గధామంగా నిలిచిన ఆంధ్రప్రదేశ్ రియల్ ఎస్టేట్ ఇప్పుడు సంక్షోభంలోకి వెళుతూ తీవ్రమైన మందగమనాన్ని ఎదుర్కొంటోంది. ఒకప్పుడు పెట్టుబడిదారులకు ఆశాజనకంగా ఉన్న ఏపీ ఇప్పుడు అస్థిర రాజకీయ పరిస్థితుల మధ్య నలిగిపోతోంది. రాజకీయ అస్థిరత, కుల రాజకీయాలతో పెట్టుబడిదారుల్లో నమ్మకం, భరోసాని కోల్పోతోంది ఏపీ రియల్ ఎస్టేట్. నాటి నుండి నేటి వరకు ఏపీ రాజకీయాలను
రియల్ ఎస్టేట్ vs మ్యూచువల్ ఫండ్స్: అధిక లాభాలు ఇప్పుడు ఎందులో వస్తున్నాయంటే..
చాలా సంవత్సరాల నుంచి స్థిరాస్తి అంటే ప్రతి కుటుంబానికి ఒక కలగా ఉంటుంది. అందరూ ఓ ఇంటిని కొనుగోలు చేయడం అంటే భద్రత, గౌరవం, సంపద అని భావించేవారు. అయితే ఇప్పుడు కాలం మారింది. కాలానుకుణంగా సంపదను పెంచే మార్గాలు కూడా మారాయి. నేటి రోజుల్లో పెరిగిన ఖర్చులు, ఎక్కువైన ఫైనాన్షియల్ ఉత్పత్తుల మధ్య మీ మొత్తం
SBI క్రెడిట్ కార్డ్ వాడేవారికి బిగ్ షాక్.. జూలై 15 నుంచి జాగ్రత్తగా లేకుంటే మీ జేబులకు చిల్లులే
మీరు SBI క్రెడిట్ కార్డ్ వాడుతున్నారా.. అయితే మీరు ఈ కీలక అప్ డేట్ తెలుసుకోవాలి. జూలై 15, 2025 నుండి, SBI క్రెడిట్ కార్డులకు సంబంధించిన కొన్ని కీలక నిబంధనలు మారబోతున్నాయి. ప్రతి కార్డ్ హోల్డర్ ఈ మార్పులపై నిశితంగా దృష్టి పెట్టడం చాలా ముఖ్యం ఎందుకంటే మీరు మీ బిల్లులు చెల్లించే విధాన్ని.. మీరు
బంగారం ధర తగ్గిందని తొందరపడకండి.. పసిడిలో పెట్టుబడులు పెట్టే వారికి నిపుణులు కీలక సూచన ఏంటంటే..
పెట్టుబడిదారులకు గుడ్ న్యూస్. జూలై 5న బంగారం ధరలు గణనీయంగా తగ్గిపోయాయి. అమెరికా ఉద్యోగ డేటా వెలువడిన తర్వాత అలాగే వాణిజ్య సుంకాల అంశంలో US-చైనా మధ్య యుద్ధ విరమణ గడువు దగ్గర పడుతున్న వేళ, గ్లోబల్ మార్కెట్లలో పసిడి ధరపై తీవ్ర ప్రభావం చూపింది.ప్రస్తుతం 100 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 6,000
భారీగా తగ్గిన బంగారం ధరలు.. మళ్లీ లక్ష రూపాయలు దాటక ముందే వెంటనే కొనేయండి..
తెలుగు రాష్ట్రాల్లో బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి గుడ్ న్యూస్.. తాజాగా బంగారం ధరలు తగ్గాయి. గత నాలుగు రోజుల నుంచి పెరుగుతూనే ఉన్న పసిడి ధరలు నేడు శాంతించాయి. జూన్ నెలలో తగ్గుముఖం పట్టిన బంగారం ధర జూలై 1 నుంచే పెరగడం మొదలైంది. అయితే నేడు స్వల్ప తగ్గుదల నమోదైంది.ప్రపంచ మార్కెట్ ధరలలో మార్పుల
రియల్ ఎస్టేట్ vs SIP.. పెట్టుబడులకు ఏది ఉత్తమం..
ఇన్వెస్ట్మెంట్ గురించి ఆలోచించేప్పుడు చాలా మందికి రెండు ఎంపికలు ముందుకొస్తాయి ఒకటి రియల్ ఎస్టేట్ (ఇల్లు, స్థలాలు), మరొకటి మ్యూచువల్ ఫండ్స్ (SIPలు, ఫండ్ పోర్ట్ఫోలియోలు). రెండిటిలో తమ తమ ప్రత్యేకతలు ఉన్నాయి. అయితే, ఈరోజుల్లో ఏది వాస్తవంగా మేలైన పెట్టుబడి? అన్నది ప్రశ్నగా మారింది. అయితే స్టాక్ మార్కెట్ నిపుణుడు రాజ్నీష్ మెహాన్ ఇటీవలి లింక్డ్ఇన్
పాకిస్తాన్లో మైక్రోసాఫ్ట్ తన 25 ఏళ్ల ప్రయాణానికి గుడ్బై
ఇంతకాలం పాకిస్తాన్లో టెక్నాలజీకి ఊపు తీసుకొచ్చిన మైక్రోసాఫ్ట్, ఇప్పుడు అక్కడ తన దుకాణం మూసేసింది. 25 ఏళ్లుగా అక్కడ పనిచేసిన ఈ టెక్ దిగ్గజం, ఒక్కసారిగా బై బై చెప్పేసింది. ఇది అక్కడి టెక్ రంగంకి ఆశ్చర్యం కలిగించే విషయమే. మైక్రోసాఫ్ట్ లేకుండా పాకిస్తాన్ టెక్ ప్రపంచం ఎలా ఉండబోతుందో చూడాలి! మైక్రోసాఫ్ట్ సంస్థ
పెళ్లయిన వారం రోజుల్లోనే రూ.6,300 కోట్లు విలువైన షేర్లను అమ్మిన జెఫ్ బెజోస్
ప్రపంచంలో అత్యంత సంపన్నులలో ఒకరైన జెఫ్ బెజోస్ ఇటీవల తన ప్రేయసి లారెన్ సాంచెజ్ను వివాహం చేసుకున్నాడు. పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది కానీ, అంతే వేగంగా షేర్ మార్కెట్లో కూడా అతని చేతులు కదిలాయి! వివాహం జరిగిన కొన్ని రోజుల్లోనే వేల కోట్ల రూపాయల విలువైన అమెజాన్ షేర్లను అమ్మటం ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది.
చూసేది అభివృద్ధే కానీ... జీవితంలో మార్పు లేదు అంటున హార్దిక్ జోషి
ఇప్పుడు మనం చూస్తున్నా, భారతదేశం ఆర్థికంగా వేగంగా ఎదుగుతున్నట్లు అనిపిస్తోంది, అసలు విషయం ఏంటంటే, మనం అభివృద్ధి చెందుతున్న దేశంలో జీవిస్తున్నా, ఆ అభివృద్ధి ఫలితాలు మన వరకు రావడం లేదు. ఎందుకంటే... ఆ అభివృద్ధి కేవలం కొందరికి మాత్రమే దక్కుతోంది అని ఇప్పుడు ఓ ఫైనాన్షియల్ అనలిస్ట్ చేసిన కామెంట్లు వైరల్ అవుతున్నాయి. భారతదేశంలో ఆదాయ
టెకీల కోసం ప్రత్యేక దేశాన్ని నిర్మిస్తున్న భారతీయుడు.. ఏకంగా దీవినే కొనేశాడు...
మనకి ఇంతవరకు దేశాలు, దీవిల గురించి గుర్తొచ్చేటప్పుడు వీసా అవసరమా? పాస్పోర్ట్ తీసుకెళ్లాలా? అక్కడ వే ఆఫ్ లివింగ్ ఎలా ఉంటుంది? ఇవే మనసులోకి వస్తాయి. కానీ ఇప్పుడు ఈ తరహా ఆలోచనలకే ఓ కొత్త మలుపు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు ఓ భారతీయ మూలాలున్న అమెరికన్ ఎంట్రప్రెన్యూర్ బాలాజీ శ్రీనివాసన్. ఆయన బిట్కాయిన్ సహాయంతో సింగపూర్కి
రూ.10 వేలు ఉంటే మీరు కోటీశ్వరులైపోవచ్చు..ఎలాగంటారా..ఈ SIP పెట్టుబడి గురించి తెలుసుకోండి
నెలకు రూ. 10 వేల రూపాయలు SIP పెట్టుబడి పెట్టడం ద్వారా కోట్లాధిపతిగా మారవచ్చా..అవును మారవచ్చని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.. మరి ఎలాగంటారా.. తెలివుంటే దేనికైనా మార్గముంటుందని అంటున్నారు.. ఈ రోజుల్లో యువతీ యువకుల్లో ఎక్కువగా ఉండేది ఒక్క కోరిక మాత్రమే. భవిష్యత్తులో ఆర్థిక స్వేచ్ఛను సంపాదించుకోవడం. రిటైరయ్యాక కూడా డబ్బులకు కొదవ లేకుండా జీవితాన్ని గడపటం.
బయటపడ్డ చైనా దొంగబుద్ధి..భారత్లో ఐఫోన్లు తయారు కాకుండా చేయడానికి..
టెక్ దిగ్గజం ఆపిల్ కంపెనీ భారతదేశంలో ఐఫోన్ల తయారీని ప్రారంభిస్తుందని, ఐఫోన్లు ఇండియాలోనే తయారవుతాయనే వార్తలు వచ్చిన కొద్ది రోజులకే చైనా మళ్ళీ తన తెలివితేటలను ప్రదర్శించింది. ఆదిలోనే భారతదేశంలో జరగాల్సిన ఐఫోన్ తయారీకి డ్రాగన్ కంట్రీ అడ్డుకట్ట వేసింది.ఆపిల్ ప్రధాన తయారీదారు అయిన ఫాక్స్కాన్...భారతదేశంలోని దాని తయారీ కేంద్రాల నుండి 300 మందికి పైగా చైనీస్
రూ.55 లక్షలు జీతం నాకు సరిపోవడం లేదు..ఈ యువతి ఆవేదన గురించి మీరేమంటారో చెప్పండి..
విదేశాల్లో స్థిరపడటం అనేది చాలా మందికి కలల జీవితంగా కనిపించవచ్చు. మెరుగైన వేతనం, జీవన ప్రమాణం, అవకాశాలు ఇవన్నీ ఆకర్షణీయంగా అనిపిస్తాయి. అయితే ఆ కలల జీవితం అన్నిటికీ పరిష్కారం కాదనేది ఇప్పుడు అదే ఎదుర్కొంటున్నది ఒక 28 ఏళ్ల NRI యువతి. ఇండియాలో నాన్-టెక్ రంగంలో రూ. 16 లక్షల జీతంతో సంతృప్తిగా పనిచేస్తున్న ఈ
టెక్ రంగాన్ని కుదిపేస్తున్న ఉద్యోగ కోతలు..ఆరు నెలల్లో లక్షమంది రోడ్డు మీదకు..కొంపలు ముంచుతున్న ఏఐ
కరోనా తర్వా పరిస్థితులు కుదుటపడినా టెక్ రంగంలో ఉద్యోగాల కోతలు మాత్రం ఆగడం లేదు. సాఫ్ట్ వేర్ ఇంజనీర్లకు గడ్డుకాలమే నడుస్తోంది. టాప్ కంపెనీలు అన్నీ వరుసగా లేఆఫ్లు (layoffs) ప్రకటించడంతో టెకీలు బెంబేలెత్తిపోతున్నారు. తాజాగా ఏఐ రాకతో దిగ్గజ కంపెనీలు మళ్లీ కోతలు ప్రారంభించాయి. ఈ ఏడాది ఆరు నెలల కాలంలో లక్ష మందికి పైగా
హైదరాబాద్ వైపే అందరి చూపు, దేశవ్యాప్తంగా రియాల్టీ అమ్మకాల్లో టాప్ మన నగరమే..
దేశంలో రియల్ ఎస్టేట్ మందగమనంలో నడుస్తోంది. 2025 మొదటి ఆరు నెలల కాలంలో భారతదేశంలోని మెట్రో నగరాల్లో గృహ యూనిట్ విక్రయాలు తగ్గినట్లు నైట్ ఫ్రాంక్ ఇండియా తాజా నివేదిక పేర్కొంది. ఇండియా రియల్ ఎస్టేట్.. ఆఫీస్ &రెసిడెన్షియల్ మార్కెట్ - H1 2025 అనే ఈ నివేదిక భారతదేశవ్యాప్తంగా మొత్తం ఎనిమిది ప్రధాన నగరాల్లో
ఎన్నారైలకి గుడ్ న్యూస్.. ఇండియన్ సిమ్ లేకుండానే UPI చెల్లింపులు.. ఎలాగంటే..
ఇప్పుడు ఇండియాలో ప్రతి ఒక్కరూ UPIని వాడుతున్నారు. డిజిటల్ చెల్లింపులలో విప్లవాత్మక మార్పు తీసుకొచ్చిన UPI (యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్) ప్రతిఒక్కరి జీవితంలో ఒక భాగమైపోయింది. టీపాయింట్ దగ్గర నుండి షాపింగ్ మాల్స్ వరకూ, QR స్కాన్ చేయడం, క్షణాల్లో చెల్లించడం మనం చూసే సాధారణ దృశ్యాలైపోయాయి. కానీ ఇప్పటివరకు, భారతదేశానికి వచ్చే ఎన్నారైలకి ఒక పెద్ద
లక్ష రూపాయలు దాటిన బంగారం ధర..తగ్గిన మూడు రోజులకే..తెలుగు రాష్ట్రాల్లో పసిడి ధరలు ఇవే..
బంగారం ధరలు మరోసారి భగ్గుమంటున్నాయి. గత మూడు రోజుల నుంచి పెరుగుతూనే ఉన్నాయి పసిడి ధరలు. జూన్ నెలలో తగ్గుముఖం పట్టిన బంగారం ధర జూలై 1 నుంచే పెరగడం మొదలైంది.జూలై 3 తేదీ గురువారం బంగారం ధరలను మనం పరిశీలిస్తే.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.99,330 వద్ద ట్రేడ్ అవుతోంది. అయితే దీనికి
బెంగళూరులో కారు కన్నా కాలినడకే బెటర్.. ట్రాఫిక్పై నెటిజన్ల సెటైర్లు వింటే నవ్వి నవ్వి పోతారు..
బెంగళూరులో ట్రాఫిక్ సమస్యలు రోజు రోజుకీ తీవ్రమవుతున్నాయి. టెక్ నగరంగా పేరొందిన బెంగళూరులో ప్రయాణం ప్రతిరోజూ ఒక్కోసారి అసహనానికి దారితీస్తోంది. ఇటీవలి కాలంలో మైక్రోసాఫ్ట్, గూగుల్, ఇన్ఫోసిస్ వంటి టెక్ కంపెనీలు నెలకొన్న ఔటర్ రింగ్ రోడ్ (Outer Ring Road) మార్గం పై ఈ సమస్య మరింత పెరిగింది. ఈ నేపథ్యంలో, ప్రముఖ టెక్ నాయకుడైన
పాకిస్తాన్కు దిమ్మతిరిగే షాక్..భారత్-అమెరికాల మధ్య 10 ఏళ్ల పాటు కీలకమైన రక్షణ ఒప్పందం..
India America Defence Deal Latest News: దాయాది దేశం పాకిస్తాన్ కు షాకిస్తూ.. భారత రక్షణ వ్యవస్థలో మరో కీలకమైన ముందడుగు పడింది. అగ్రరాజ్యం అమెరికాతో భారత్ 10 సంవత్సరాల రక్షణ ఒప్పందం కుదుర్చుకోనుంది. ఈ మేరకు అమెరికా నుంచి అధికారిక ప్రకటన వెలువడింది. భారత రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్..అలాగే అమెరికా రక్షణ మంత్రి
మైక్రోసాప్ట్ మేనేజర్ కన్నీటి కథ: 25 ఏళ్లుగా కంపెనీ కోసం పనిచేస్తుంటే ఒక్క క్షణంలో బయటకు తరిమేసింది
ఇది ఒక సీనియర్ మైక్రోసాఫ్ట్ ఉద్యోగి గాథ. ఒకే సంస్థలో 25 సంవత్సరాలుగా విశ్వాసంతో, స్థిరంగా సేవలందించిన ఆయన... చివరికి 'తనకూ ఇక చోటు లేదు' అనే పరిస్థితిలో నెట్టివేయబడ్డాడు. AI ప్రాధాన్యత పెరుగుతోందని, సంస్థ కొత్త దిశలో పయనిస్తున్నదని కంపెనీ చెబుతున్నా ఈ మార్గదర్శకాల్లో ఆయనకు స్థానం లేకపోవడం అయినకి గుండె నొప్పించేదే. ఇంతకాలం నిబద్ధతగా
భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందం.. వచ్చే 48 గంటల్లో కీలక ప్రకటన..రెండు దేశాల డిమాండ్లు ఏంటంటే..
భారతదేశం- అమెరికా మధ్య ఒక ముఖ్యమైన మిని ట్రేడ్ డీల్ రాబోయే 48 గంటల్లో ఖరారు కానుంది. రెండు దేశాల మధ్య చర్చలు వాషింగ్టన్లో శరవేగంగా జరుగుతున్నాయి. అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందం ముగింపుకు సంబంధించి అనేక దశల్లో చర్చలు జరిగాయి. జూలై 9 కి కేవలం ఆరు రోజులు మాత్రమే మిగిలి ఉన్నందున, కేంద్ర ప్రభుత్వం
ట్రంప్ కీలక నిర్ణయంతో తగ్గిన బంగారం ధరలు, పసిడిపై పెట్టుబడులను వెనక్కి తీసుకుంటున్న ఇన్వెస్టర్లు
U.S.-Vietnam Tariff Deal : ఈ ఏడాది ప్రారంభం నుండి బంగారం ధర ఎవరూ ఊహించలేని విధంగా పెరుగుతూనే ఉంది. ప్రపంచ దేశాల మధ్య యుద్ధ పరిస్థితి, దాని ఫలితంగా ఏర్పడిన అంతర్జాతీయ ఉద్రిక్తతలు బంగారం ధరను తాకాయి. దీని వల్ల బంగారం ధర ఆటుపోట్లను ఎదుర్కుంది. తాజాగా అమెరికా, వియత్నాం మధ్య కుదిరిన కొత్త వాణిజ్య
9వేల మంది ఉద్యోగులు రోడ్డు మీదకు.. మైక్రోసాఫ్ట్ లో మళ్ళీ పెద్ద లేఆప్స్
ఇదే 2025లో రెండోసారి మైక్రోసాఫ్ట్ ఉద్యోగ కోతల గురించి ప్రకటన ఇచ్చారు, దీనిబట్టి టెక్ రంగంలో మార్పుల తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. మే నెలలో తొలిసారి ఉద్యోగుల తొలగింపు ప్రకటన చేసిన సంస్థ, ఇప్పుడు జులైలో మరోసారి అదే దారిలో నడుస్తోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఆటోమేషన్ వంటి రంగాల్లో వేగంగా ముందుకెళ్తున్న మైక్రోసాఫ్ట్,
ఆనిల్ అంబానీకి బిగ్ షాక్..ఆర్కామ్ మోసం కేసులో ఎస్బీఐ కీలక నిర్ణయం.. దివాలా తర్వాత మరో దెబ్బ!
RCom Loan Declared Fraud by SBI;స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) తాజాగా రిలయన్స్ కమ్యూనికేషన్స్ లిమిటెడ్ (RCOM) కు ఇచ్చిన రుణాన్ని మోసపూరితంగా గుర్తించింది. జూన్ 23, 2025న పంపిన లేఖలో, బ్యాంక్లోని ఫ్రాడ్ ఐడెంటిఫికేషన్ కమిటీ ఈ నిర్ణయాన్ని ప్రకటించింది. రిలయన్స్ కమ్యూనికేషన్స్ రుణ నిబంధనలను ఉల్లంఘించి, సంబంధిత గ్రూప్ సంస్థల ద్వారా
ఇన్ఫోసిస్ బెంగళూరు మహిళల వాష్రూమ్లో అశ్లీల వీడియో కలకలం, ఆంధ్రప్రదేశ్ టెకీ అరెస్ట్..
Andhra Pradesh Techie Arrested at Infosys Bengaluru: ఇన్ఫోసిస్ బెంగళూరు క్యాంపస్లో ఒక మహిళను వాష్రూమ్లో వీడియో తీసిన ఘటన కలకలం రేపింది. కంపెనీ క్యాంపస్ లోని వాష్ రూంలో ఓ ఉద్యోగి తన సహోద్యోగి అయిన మహిళ అశ్లీల వీడియోను రహస్యంగా రికార్డ్ చేసిన ఆరోపణలపై అతనిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడిని ఆంధ్రప్రదేశ్కు
ప్రయాణికులకు బిగ్ షాక్.. రైడ్ ఛార్జీలు 200 శాతం పెంచనున్న ఓలా, ఉబెర్ కంపెనీలు..కారణం ఏంటంటే
ఉద్యోగాలు, అత్యవసర పనుల కోసం బయటకు వెళ్లాల్సినప్పుడు చాలా మంది క్యాబ్లు బుక్ చేసుకుంటారు. అయితే ఇప్పుడు ప్రభుత్వం అనుమతించిన కొత్త మార్గదర్శకాల ప్రకారం, పీక్ టైంలో క్యాబ్ ఛార్జీలు 200% వరకు పెరిగే అవకాశం ఉంది. ఇది రోజూ క్యాబ్ ఉపయోగించే ప్రయాణికులకు ఎంతో ముఖ్యమైన మార్పుగా మారనుంది. కేంద్ర ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన
క్రెడిట్ స్కోర్ తక్కువగా ఉంటే మీ జాబ్ పోయినట్లే.. షాకింగ్ న్యూస్ వెలుగులోకి....
బ్యాంకు ఉద్యోగం అంటే స్థిరమైన జీవితం, మంచి పేరు. కానీ ఇప్పుడు ఉద్యోగం వచ్చిన తర్వాత కూడా కోల్పోయే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా వ్యక్తిగత ఆర్థిక నైతికత, క్రెడిట్ స్కోర్ వంటి అంశాలు ఉద్యోగ అవకాశాలను ప్రభావితం చేస్తున్నాయి. ఇటీవల SBI బ్యాంకులో ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థి, అతని సిబిల్ స్కోర్ కారణంగా చివర్లో ఉద్యోగాన్ని కోల్పోయిన
గుడ్ న్యూస్..ఈ నిత్యావసర వస్తువులపై పన్ను తగ్గించే దిశగా కేంద్రం అడుగులు..?
ప్రస్తుతం దేశవ్యాప్తంగా జీవన ఖర్చులు పెరుగుతున్న వేళ, రోజువారీ వినియోగ వస్తువులు జీఎస్టీ ధరల తగ్గింపు సామాన్యులకు ఒక ఊరటగా మారనుంది. ముఖ్యంగా, రోజువారీ అవసరాలకు సంబంధించిన వస్తువులపై 12% నుండి 5%కి జీఎస్టీ తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టు సమాచారం. ఇది త్వరలో GST కౌన్సిల్ సమావేశంలో పరిగణనలోకి రానుంది. ఈ జాబితా ప్రాథమిక స్థాయిలో
Gold Rates in Telugu States: బంగారం ధరలు మళ్లీ పెరుగుతున్నాయి..పెట్టుబడిదారులు మళ్లీ బంగారం సురక్షితమైనదిగా భావిస్తున్నారు. దీంతో పసిడిలో పెట్టుబడులు ఎక్కువగా పెట్టడంతో దాని ధరలు మళ్లీ నింగిని తాకేందుకు రెడీ అవుతున్నాయి. జూలై మొదటి రెండు రోజుల్లోనే బంగారం ధరల్లో భారీ పెరుగుదల చోటు చేసుకుంది. 24 క్యారెట్ బంగారం ధర రూ.16,300 వరకు
బెంగళూరు నగరంలో ఓ టెకీ సోషల్ మీడియాలో చేసిన ఓ పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. 30 లక్షల పన్నులు చెల్లించినా..నా జాబ్ పోతే ఈ దేశం నన్ను ఆదుకోలేదంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు విస్తృత చర్చకు దారి తీస్తున్నాయి. బెంగళూరు టెకీ చేసిన పోస్టు భారతదేశ మధ్యతరగతిపై, ప్రభుత్వ భద్రతా వ్యవస్థలపై పెద్ద చర్చకు దారి
రైతుకు చదువెందుకు అన్నాడు..కట్ చేస్తే లక్షలు సంపాదించి చూపించాడు. స్కూల్ బాయ్ నుంచి రైతుగా...
School Boy Turned Mushroom Farmer: జీవితంలో పైకి రావాలంటే ఉద్యోగం, వయసుతో పనేమి ఉండదు. కష్టపడాలనే తాపత్రయం ఉంటే చాలు..మీకున్న తెలివితో ఆలోచన చేస్తే ఆదాయం సంపాదించవచ్చు. ఎలాగంటారా..అయితే ఈ స్టోరీ చదవాల్సిందే.. ఓ పాఠశాల కుర్రాడు చదువును వదిలేసి వ్యవసాయంలోకి దిగాడు. అతని తండ్రి రైతు కావడంతో ఆ దిశగా నేను కూడా ఎందుకు
పీఎన్బీ ఖాతాదారులకు బంపర్ గిఫ్ట్..ఇకపై నెలవారీ చార్జీలు లేవు
మీరు కూడా నెలకు కనీస బ్యాలెన్స్ ఉండకపోతే బ్యాంక్ చార్జీలు వసూలు చేస్తుంది అని భయపడే వారిలో మీరు ఒకరా? అయితే మీకు మంచి వార్త! పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB) ఇకపై కనీస బ్యాలెన్స్ లేకపోయినప్పటికీ పెనాల్టీ చార్జీలు విధించదని ప్రకటించింది. దీని ద్వారా లక్షలాది ఖాతాదారులకు ఆర్థిక ఊరట కలుగనుంది. ముఖ్యంగా చిన్న ఆదాయ
బంగారం ధర తగ్గడం లేదు మామా..మళ్లీ పెరగడం స్టార్ట్ అయింది.. జూలై 2, బుధవారం ధరలు ఇవే..
Gold Rates in Hyderabad: జూన్ నెలలో తగ్గుముఖం పట్టిన బంగారం ధరలు జూలై నెలలో పెరగడం ప్రారంభించాయి. Ceasefire కు ముందు భారీగా పెరిగిన పసిడి ధరలు కాల్పుల విరమణ ఒప్పందం తర్వాత తగ్గడంతో సామాన్యులు సంతోషంలో మునిగిపోయారు. పసిడి కొనుగోలు చేయవచ్చనే అంచనాకు వచ్చారు. అయితే పసిడి ప్రియులు ఆశలు నీరు గారుస్తూ..మళ్లీ బంగారం
ఎన్ఆర్ఐలూ ఇప్పుడు ఆన్లైన్లోనే పర్సనల్ లోన్ కోసం అప్లై చేయొచ్చు!
మీరు ఓ ఎన్ఆర్ఐ(NRI) అయితే, ఇండియాలో మీ కుటుంబానికి అవసరమైనప్పుడు డబ్బు సాయం చేయడానికి మీ దగ్గర లేకపోయినా మీరు పర్సనల్ లోన్ తీసుకోవచ్చు. మీకు ఇక్కడ ఎలాంటి అవసరాలకైనా ఇంటి మరమ్మత్తు, ఆరోగ్య సమస్యలు లేదా ఇతర అవసరాలకు డబ్బు అవసరమైతే, భారతీయ బ్యాంకులు మీకు సులభంగా లోన్లు ఇస్తాయి. అవసరమైన డాక్యుమెంట్లు సిద్ధంగా ఉంటే,
బిర్యానీ నుండి బర్గర్ వరకు ఉచిత డెలివరీ.. రూ.99 స్టోర్ను ప్రారంభించిన స్విగ్గీ
భారతదేశంలో ప్రముఖ ఫుడ్ డెలివరీ సర్వీస్ కంపెనీలైన స్విగ్గీ, జొమాటోల మధ్య తీవ్ర పోటీ ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ పోటీని మరింత పెంచడానికి స్విగ్టీ కీలక నిర్ణయం తీసుకుంది. తమ కస్టమర్ల కోసం రూ.99కి ఉచిత డెలివరీతో కూడిన ఫుడ్ డెలివరీ సర్వీస్ను ప్రవేశపెట్టింది. బడ్జెట్ పై అవగాహన ఉన్న, సామాన్య కస్టమర్లను లక్ష్యంగా చేసుకుని
బాబోయ్..రూ. 272 కు చేరుకున్న లీటర్ పెట్రోల్ ధర..లబోదిబోమంటున్న దాయాది దేశం ప్రజలు
భారత్ మీద ఎప్పుడుపడితే అప్పుడు కయ్యానికి కాలు దువ్వుతున్న పాకిస్తాన్ ఇప్పుడు తీవ్ర సంక్షోభంలోకి వెళ్లింది. పెరిగిన ధరలతో అక్కడి ప్రజలు లబోదిబోమంటున్నారు. ఇప్పటికే దాయాది దేశంలో నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. తాజాగా ప్రజలకు పాకిస్తాన్ ప్రభుత్వం పిడుగులాంటి వార్త చెవిన పడేసింది. పాకిస్తాన్ ప్రజల కష్టాలను మరింత పెంచుతూ పెట్రోల్, డీజిల్ ధరలను
జీతం లేకపోయినా క్రెడిట్ కార్డు పొందవచ్చు? కావాలంటే ఇలా అప్లై చేసుకోండి..
క్రెడిట్ కార్డు అనగానే మనలో చాలా మందికి సందేహం ఏమిటంటే ఒకవేళ జీతం రాకపోయినా కూడా మాకు క్రెడిట్ కార్డు ఇస్తారా? అసలు విషయం ఏంటంటే, ఇప్పుడు ఎక్కువగా యువత స్వయం ఉపాధి వృత్తి వేత్తలు (ఫ్రీలాన్సర్లు, చిన్న వ్యాపారులు, డాక్టర్లు, ఆర్కిటెక్ట్స్, ఫోటోగ్రాఫర్లు) ఎక్కువ అయ్యేటప్పటికి బ్యాంకులు కూడా మీకు స్తిరమైన ఉద్యోగం లేకపోయినా, మీకు
RailOne: రైల్వన్ సూపర్ యాప్ వచ్చేసింది..ఇకపై అన్ని సేవలు ఈ ఒక్క యాప్లోనే..స్పెషల్ ఫీచర్ ఏంటంటే..
RailOne App: రైల్వే ప్రయాణికులు భారతీయ రైల్వే గుడ్ న్యూస్ తెలిపింది. ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బందిలేకుండా అన్ని రకాల సేవలను ఒకే యాప్ లోకి తీసుకువచ్చింది. రైల్వన్ (Rail One) పేరుతో ఇండియన్ రైల్వే తీసుకొచ్చిన ఈ యాప్ ద్వారా ప్రయాణికులు అన్ని సౌకర్యాలను ఒకే చోట పొందవచ్చు. ఈ సూపర్ యాప్ ని కేంద్ర రైల్వే
మరో విప్లవానికి రెడీ అవుతున్న జియో..ఈ సారి ఏ రంగాన్ని టార్గెట్ చేసింది అంటే..
జియోతో టెలికాం రంగాన్ని మార్చేసిన రిలయన్స్, ఇప్పుడు గ్రీన్ ఎనర్జీ రంగంలో కూడా అదే తరహా విప్లవానికి సిద్ధమవుతోంది. టెలికాం రంగంలో తక్కువ ధరలతో డేటా యుగాన్ని ప్రారంభించినట్టే, ఇప్పుడు రిలయన్స్ ఇండస్ట్రీస్ 1 గిగావాట్ సోలార్ మాడ్యూల్ ఫ్యాక్టరీతో పునర్వినియోగ విద్యుత్ రంగాన్ని మార్చే లక్ష్యంతో ముందుకు వచ్చింది. ఇది 720 WP సామర్థ్యం గల
70 గంటల పనిపై ఇన్ఫోసిస్ యూటర్న్.. ఉద్యోగుల ఆరోగ్యమే మాకు మహాభాగ్యమంటూ..
ఇన్ఫోసిస్ తమ ఉద్యోగుల ఆరోగ్యంపై కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా కంపెనీ ఉద్యోగుల వర్క్-లైఫ్ బ్యాలెన్స్ పట్ల ఎక్కువగా శ్రద్ధ చూపేందుకు నడుం బిగించింది. ఉద్యోగులు ఓవర్ టైం చేయవద్దని ఉద్యోగులకు మెయిల్ చేస్తోంది. ఉద్యోగులు సాధారణ పని గంటలు మాత్రమే పని చేయాలని ఎక్కువ సమయం పని చేసి ఆరోగ్యాన్ని పాడు చేసుకోవద్దని కోరుతోంది.
బంగారం ప్రియులకు జూలై నెలలో షాక్ తప్పదా.. తగ్గిన పసిడి ధరలకు మళ్లీ రెక్కలు..
Gold Rates Crash Rs 34900 in 8 Days: జూన్ నెల బంగారం ధరలు పెరుగుదల, తగ్గుదల మధ్య దోబూచులాడాయి. ceasefireకు ముందు భారీగా పెరిగిన పసిడి ధరలు ఆ తర్వాత పతనం అయ్యాయి. జూన్ నెలలో క్రమంగా పడిపోతూ వచ్చినబంగారం ధరలు నెల చివర్లో భారీ తగ్గుదలను నమోదు చేశాయి. ముఖ్యంగా 24 క్యారెట్ల
గుడ్ న్యూస్...జూలై మొదటి రోజే గ్యాస్ సిలిండర్ ధరలు తగ్గింపు..ఎంతో తెలుసా..?
ఏ చిన్న ధరల మార్పు అయిన మధ్య తరగతి కుటుంబ బడ్జెట్పై ప్రభావం చూపుతుంది. అది పెట్రోల్, డీజిల్, గ్యాస్ అయినా - ధరల ఊగిసలాటలో సామాన్యుడి జీవితం నిలకడ కోల్పోతుంటుంది. అలాంటి పరిస్థితుల్లో, జూలై నెల మొదటి రోజే ప్రభుత్వం ఒక మంచి శుభవార్త తీసుకొని వచ్చింది. ప్రతి నెల మొదటి తేదీన గ్యాస్ సిలిండర్ల
మళ్లీ సామాన్యులకు షాక్.. భారీగా పెరిగిన బంగారం ధరలు, జూలై 1 మంగళవారం ధరలు ఇవే..
Gold Rates: జూన్ నెలలో తగ్గుముఖం పట్టిన బంగారం ధరలు మళ్లీ సామాన్యుడికి షాకిచ్చాయి. జూలై ఆరంభం నెలలోనే పసిడి ధరలు పెరిగాయి. ceasefireకు ముందు భారీగా పెరిగిన పసిడి ధరలు నెల చివరి వరకు తగ్గుముఖం పట్టగా తాజాగా ఈ నెల తొలి రోజే మళ్లీ పెరుగుదల నమోదు చేశాయి. ఈ రోజు 24 క్యారెట్ల
దేశంలో మధ్యతరగతి జీవులు ధనవంతుల్లా నటిస్తూ బతుకుతున్నారు..అందుకే వారు ఎప్పుడూ కిందనే..
భారతదేశంలో మధ్య తరగతి వర్గం ఇప్పుడు తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిందంటూ బ్లండ్ వర్డ్స్ టెక్ స్టార్టప్ వ్యవస్థాపకుడు శ్యామ్ అచ్యుతన్ గారు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన చెప్పిన వివరాల ప్రకారం.. ఇప్పుడు మధ్య తరగతి వర్గం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. ఎటు కాని వర్గంలో కొట్టుమిట్టాడుతున్నారని తెలిపారు. ధనవంతులూ పేదల మధ్య కాకుండా, దోపిడి
గత బీఆర్ఎస్ ప్రభుత్వం (కేసీఆర్ ప్రభుత్వం) ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని నిర్మించిన కాలేశ్వరం ప్రాజెక్ట్ వివాదాలకు కేంద్ర బిందువుగా మారింది.ఇంకా చెప్పాలంటే ఇప్పటి రేవంత్ రెడ్డి సర్కారుకు ఈ ప్రాజెక్టు గుదిబండలా మారింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి మరీ తీసుకున్న రుణాల చెల్లింపులు ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కారుకు తలకు మించిన
పటాన్చెరు సిగాచీ ఇండస్ట్రీస్లో భారీ పేలుడు..కుప్పకూలిన కంపెనీ షేర్లు..ఎంతలా అంటే..
తెలంగాణ రాష్ట్రంలోని సంగారెడ్డి జిల్లాలో గల పాశమైలారం పారిశ్రామిక వాడలో ఉన్న సిగాచీ ఇండస్ట్రీస్ ప్లాంట్లో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. సీగాచి కెమికల్స్ రసాయన పరిశ్రమలో రియాక్టర్ ఒక్కసారిగా పేలిపోవడంతో భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. ఈ ప్రమాదం తర్వాత, కంపెనీ షేర్లు సోమవారం ఒక్కరోజే దాదాపు 14 శాతం వరకు కుప్పకూలాయి. ఆ రోజు మధ్యాహ్నం
SIP vs LumpSum: ఒకేసారి రూ. 6 లక్షలా లేక నెలకు రూ.6 వేలా..పెట్టుబడికి ఏది సరైన ఎంపిక ?
SIP vs LumpSum: ఆదాయ ఆర్జన కోసం పెట్టుబడులు పెట్టే చాలామందికి పలు ప్రశ్నలు వస్తుంటాయి. డబ్బంతా ఒకేసారి పెట్టుబడి పెట్టాలా లేదా విడతలు విడతలుగా ప్రతీ నెల పెట్టుబడులు పెట్టాలా..ఇలాంటి సందేహాలు చాలామందికి కనిపిస్తుంటాయి. ఉదాహరణకు మీ దగ్గర ఆరు లక్షలు రూపాయలు ఉన్నాయనుకుందాం.. మరి ఈ మొతాన్ని ఒకేసారి పెట్టుబడిగా పెట్టాలా లేక అందులో
PM Kisan 20th Installment date Latest Update: దేశంలోని రైతులకు మోదీ సర్కారు శుభవార్తను వినిపించే సమయం ఆసన్నమైంది. దేశవ్యాప్తంగా కోట్లాది మంది రైతులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద 20 వ విడత చెల్లింపుపై అప్ డేట్ వచ్చేసింది.కాగా 19వ విడత నిధులు గతేడాది ఫిబ్రవరిలొ
బంగ్లాదేశ్కు భారీ షాకిచ్చిన భారత్, పీఎం మోదీతో కాళ్ల బేరానికి వస్తున్న పొరుగుదేశం..
భారత్- బంగ్లాదేశ్ మధ్య పెరుగుతున్న వాణిజ్య ఉద్రిక్తతల మధ్య మోదీ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. బంగ్లాదేశ్ నుండి జనపనార, సంబంధిత ఫైబర్ ఉత్పత్తుల దిగుమతిని చాలా మార్గాల్లో తక్షణమే నిషేధిస్తూ షాక్ ఇచ్చింది. ఇకపై మహారాష్ట్రలోని ఒక నవసేవ ఓడరేవు ద్వారా మాత్రమే బంగ్లాదేశ్ జనపనార ప్రవేశానికి అనుమతి కొనసాగుతుంది. దేశంలో జనపనార పరిశ్రమను కాపాడేందుకు
బెంగళూరులో ఓనర్లు దందా..ఇంటి అద్దె నెలకు రూ. 1.75 లక్షలు, డిపాజిట్ రూ.19.25 లక్షలు..
బెంగళూరు నగరంలో అద్దెకు ఉండాలంటేనే సామాన్యులు హడలిపోతున్నారు. సిలికాన్ వ్యాలీ సిటీకి చాలా మంది ఉపాధి కోసం వస్తుంటారు.ఇతర రాష్ట్రాల నుండి ప్రజలు ఉపాధి, విద్య, వ్యాపారం వంటి వివిధ ప్రయోజనాల కోసం నగరానికి వచ్చి ఇళ్లను అద్దెకు తీసుకుంటున్నారు. ఇతర రాష్ట్రాల నుండి మాత్రమే కాకుండా విదేశాల నుండి కూడా ప్రజలు బెంగళూరుకు వచ్చి స్థిరపడుతున్నారు.