కర్ణాటక ప్రభుత్వం మహిళల కోసం ప్రత్యేక మెన్స్ట్రువల్ లీవ్ పాలసీని ప్రకటించింది
కర్ణాటక రాష్ట్రం మహిళా ఉద్యోగుల కోసం పెద్ద పద్దతిలో కొత్త పాలసీని ఆమోదించింది. 2025 అక్టోబర్ 9న కేబినెట్ ‘మెన్స్ట్రువల్ లీవ్ పాలసీ, 2025 ని ఆమోదించింది. ఈ పాలసీ ప్రకారం మహిళా ఉద్యోగులు ప్రతి నెల ఒక రోజు జీతం పొందే సెలవు తీసుకోవచ్చు. ఇది కేవలం ప్రభుత్వ ఉద్యోగాలకే కాదు. రాష్ట్రంలోని ప్రైవేట్ కంపెనీలు,
తెలంగాణ T-Fiber ఇప్పుడు ఇతర రాష్ట్రాలకూ రోల్ మోడల్ ప్రోగ్రామ్గా మారుతోంది.
ఇప్పటి వరకు తెలంగాణలో అమలు చేస్తున్న T-Fiber పైలట్ విలేజ్ ప్రోగ్రామ్ 2025 ఇండియా మొబైల్ కాంగ్రెస్ (IMC) లో జాతీయంగా గుర్తింపు పొందింది. ఈ కార్యక్రమం బుధవారం ఢిల్లీలోని యశో భూమిలో జరిగింది. కమ్యూనికేషన్స్ కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సిన్దియా ఈ ప్రోగ్రామ్ను ఇతర రాష్ట్రాల కోసం రోల్ మోడల్ అని పిలుస్తూ, తెలంగాణ IT
ఒక కంపెనీ వార్షిక దీపావళి వేడుక కోసం ఉద్యోగుల నుంచి డబ్బు కావాలని వాట్సాప్ ద్వారా కోరిన ఒక సందేశం సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ విషయం బయటకు రావడంతో చాలా మంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా కాంట్రిబ్యూషన్ అనివార్యంగా అడగడం అలాగే వాట్సాప్ ను ప్రొఫెషనల్ కమ్యూనికేషన్ కోసం ఉపయోగించడం పై ప్రశ్నలు
రూ.1.14 లక్షల కోట్ల విలువైన 30 పెట్టుబడులకు ఆమోదం తెలిపిన ఆంధ్రప్రదేశ్ SIPB
ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన బుధవారం జరిగిన 11వ రాష్ట్ర పెట్టుబడి ప్రోత్సాహక బోర్డు (SIPB) సమావేశంలో మొత్తం రూ. 1.14 లక్షల కోట్ల విలువ గల 30 ప్రాజెక్టులకు ఆమోదం లభించింది. ఈ పెట్టుబడులు ఐటీ, ఇంధనం, పర్యాటకం, ఏరోస్పేస్, ఫుడ్ ప్రాసెసింగ్, ఇతర విభాగాల్లో విస్తరించి ఉంటాయి. సుమారు 67,000 ఉద్యోగాలను
పిల్లల కోసం ఫైనాన్షియల్ ప్లానింగ్ మాత్రమే కాదు… వారిలో “డబ్బు సేవ్ చేయడం” అలవాటు పెంచండి!
మనలో చాలా మంది తల్లిదండ్రులు పిల్లలకు ఫైనాన్షియల్ ప్లానింగ్ నేర్పించాలి అంటే వెంటనే గుర్తొచ్చేది కేవలం పిగ్గీ బ్యాంక్లో డబ్బు వేయించడం సరిపోతుంది అని అనుకుంటారు. ఇంకొందరు ఇప్పుడే నేర్పడం అవసరమా? అంటూ పిల్లల పేర మీదే తామే సేవ్ చేస్తారు. కానీ ఇలా చేస్తే పిల్లలు డబ్బు విలువ, సేవింగ్ అలవాటు నేర్చుకునే అవకాశం దొరకదు.
గూగుల్ జ్యూరిచ్ కార్యాలయంలో సీనియర్ ప్రోగ్రామ్ మేనేజర్గా పనిచేసిన ఫ్లోరెన్స్ పోయిరెల్ అనే మహిళ తన స్థిరమైన ఉద్యోగం.. సంవత్సరానికి రూ.3.4 కోట్ల జీతం వచ్చే ఉద్యోగాన్ని వదిలి వ్యక్తిగత జీవితాన్ని ప్రధానంగా నిలిపే కీలక నిర్ణయం తీసుకున్నారు. CNBC నివేదిక ప్రకారం.. 37 ఏళ్ల వయసులో ఆమె ఒక ఉద్దేశ్యం, సమతుల్య జీవితం కోసం తన
భారతీయులు బంగారం కొనే సమయంలో ఎక్కువ మంది ఈ సందేహంలో ఉంటారు 18 క్యారెట్ తీసుకోవాలా, లేక 9 క్యారెట్ సరిపోతుందా? ఇరు ఎంపికలు కూడా బంగారమే, కానీ ప్రధాన తేడాలు, శుద్ధత, రంగు, మెరుపు, బలము, ధర లో ఉంటాయి. ఈ తేడాలు తెలుసుకుంటే మన బడ్జెట్ మరియు అవసరాలకు తగ్గట్టు సులభంగా నిర్ణయం తీసుకోవచ్చు.
కలగానే మిగిలిపోయిన రతన్ టాటా స్వప్నం..అది సక్సెస్ అయి ఉంటే సామాన్యులకు సైతం..
2024 అక్టోబర్ 9న, భారత వ్యాపార ప్రపంచం ఒక్కసారిగా మూగబోయింది. టాటా గ్రూప్ మాజీ ఛైర్మన్, లెజెండరీ పారిశ్రామికవేత్త రతన్ టాటా (డిసెంబర్ 28, 1937 - అక్టోబర్ 9, 2024) మరణంతో ప్రతి భారతీయుడి హృదయంలో ఒక శూన్యం ఏర్పడింది. ఆయన కేవలం ఒక వ్యాపార నాయకుడు కాదు. భారతదేశం నమ్మకాన్ని నిర్మించిన వ్యక్తి.చిన్ననాటి నుండి
ఓలా నుంచి పేటీఎం దాకా.. పెట్టుబడులతో స్టార్టప్ కంపెనీలను టాప్ కంపెనీలుగా మార్చిన రతన్ టాటా
2024 అక్టోబర్ 9న భారత కార్పోరేట్ ప్రపంచం ఒక మహానుభావుడిని కోల్పోయింది. టాటా సన్స్ ఛైర్మన్ రతన్ నావల్ టాటా మరణం ప్రతి భారతీయుని హృదయాన్ని తాకింది. ఆయన మరణం కేవలం ఒక పారిశ్రామిక దిగ్గజుడి నష్టం మాత్రమే కాదు. దేశ ఆర్థిక వ్యవస్థ, నైతికత, ఆవిష్కరణల పట్ల ఉన్న ఆయన దృక్పథానికి పెద్ద శూన్యతను సృష్టించింది.
దీపావళికి గోల్డ్ &సిల్వర్ కొనుకోవాలనుకుంటున్నారా? అయితే ఇప్పుడే కొనాలా లేక కొన్ని రోజులు ఆగాలా?
దీపావళి అంటే మనకు గుర్తొచ్చేది క్రాకర్స్, లైట్స్, లక్ష్మీ దేవి పూజ. ఈ పండుగలో సంపద, శ్రేయస్సు కోసం గోల్డ్ &సిల్వర్ కొనడం మన సంప్రదాయం. చాలా మంది కేవలం ఆభరణం కోసం కాకుండా, సంపదను ఆకర్షించడానికి, దీర్ఘకాలిక విలువ కోసం కూడా బంగారం, వెండి వస్తువులను కొనుగోలు చేస్తారు. దీపావళి సీజన్లో షాపులు ప్రత్యేక
బెంగళూరు ప్రయాణికులకు కీలక అప్డేట్.. 45 రోజుల పాటు ORR రోడ్ మూసివేత, ప్రత్యామ్నాయ మార్గాలు ఇవే..
బెంగళూరులో ఇటీవలి ట్రాఫిక్ మార్పులు, మెట్రో నిర్మాణం, సిగ్నల్ సమకాలీకరణ ప్రణాళికలతో ప్రయాణికులకు అనేక కీలక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. బెంగళూరు మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ (BMRCL) చేపడుతున్న మెట్రో స్టేషన్ నిర్మాణ పనుల కారణంగా.. నగరంలోని అత్యంత రద్దీగా ఉండే ఔటర్ రింగ్ రోడ్ (ORR) పై సర్వీస్ లేన్ను తాత్కాలికంగా మూసివేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.
బంగారం ధర ఈ రోజు ఎంత పెరిగిందో తెలిస్తే షాకవుతారు.. అక్టోబర్ 9, గురువారం ధరలు ఇవే..
పసిడి ధరలు అక్టోబర్ మొదటి వారంలోనే షాకిస్తున్నాయి. దీపావళి పండుకు సమీపిస్తున్న నేపథ్యంలో బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి నిరాశే ఎదురవుతోంది. వరుసగా నాలుగోడో రోజు కూడా బంగారం, వెండి ధరలు కొత్త గరిష్ఠ స్థాయికి చేరుకున్నాయి. భౌగోళిక రాజకీయ అనిశ్చితి, వాణిజ్య సుంకాల ఉద్రిక్తతలు, అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేటు తగ్గింపు అంచనాలు ఈ
ప్రతి పెద్ద బిజినెస్ కూడా ఒక చిన్న ఆలోచనతోనే మొదలైంది. మనకు వచ్చిన ఆ ఐడియాను సరైన విధంగా ప్లాన్ చేసుకుని, ఒక్కో స్టెప్గా అమలు చేయగలిగితేనే అది విజయవంతమైన బిజినెస్గా మారుతుంది. బిజినెస్ ప్రారంభించడానికి ఎప్పుడూ పెద్ద పెట్టుబడి లేదా పెద్ద టీమ్ అవసరం ఉండదు. స్పష్టమైన ఆలోచన, సరైన ప్లానింగ్ మరియు ఆచరణే ముఖ్యం.
గూగుల్ హబ్గా విశాఖ.. రూ. 8,730 కోట్ల పెట్టుబడితో 1GW సామర్థ్య గల మెగా డేటా సెంటర్ ఏర్పాటు..
ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం భారత డిజిటల్ మౌలిక సదుపాయాల కేంద్రముగా మారనుంది. అమెరికా టెక్ దిగ్గజం గూగుల్ రాబోయే కొన్ని సంవత్సరాల్లో 10 బిలియన్ డాలర్లు (సుమారు రూ. 8,730 కోట్ల) పెట్టుబడితో విశాఖపట్నంలో 1GW సామర్థ్య గల మెగా డేటా సెంటర్ క్లస్టర్ స్థాపించనుంది. ఇది లైవ్ లోకి వస్తూ ఆసియాలో ఇప్పటివరకు ఏర్పాటైన అతిపెద్ద డేటా
ఇన్స్టాగ్రామ్ నిర్మల సీతారామన్ డీప్ఫేక్ వీడియోల పై మెటా ఎంత ఆదాయం సంపాదిస్తుంది?
ఇటీవల ఫైనాన్స్ మంత్రి నిర్మల సీతారామన్ క్వాంటం AI పెట్టుబడి మీద డీప్ఫేక్ వీడియోలు వైరల్ అయ్యాయి. వీటిలో ఆమె ఇన్వెస్ట్మెంట్స్ ట్రిపుల్ చేయండి అని చెప్పినట్లు చూపించారు. కానీ ప్రభుత్వం ఫ్యాక్ట్చెక్ యూనిట్ అది ఒక స్కామ్ అని ప్రకటించింది. ఇది ఒక్కసారి జరగలేదు. Outlook బిజినెస్ తనిఖీ చేసినట్లు, మెటా యాజమాన్యంలో ఉన్న ఇన్స్టాగ్రామ్లో
మనకే కాదు దీపావళికి సెలవు… అమెరికాలో ఏ రాష్ట్రాల్లో అధికారికంగా సెలవు ప్రకటించారు తెలుసా?
ఈ ఏడాది అమెరికాలో దీపావళి మరింత ప్రాధాన్యం పొందనుంది. ప్రత్యేకంగా కాలిఫోర్నియా అధికారికంగా దీపావళిని రాష్ట్ర సెలవుగా ప్రకటించింది. గవర్నర్ గావిన్ న్యూసమ్ సంతకం చేసిన AB 268 బిల్ ప్రకారం, పబ్లిక్ స్కూల్స్, కమ్యూనిటీ కాలేజీలు పండుగ సందర్భంగా మూసివేయవచ్చు, అలాగే రాష్ట్ర ఉద్యోగులు ఈ రోజు పెయిడ్ సెలవు పొందతారు. ఇది వెస్ట్ కోస్ట్లో
భారతీయుల లాకర్లలో ఉన్న $3 ట్రిలియన్ బంగారం... స్మార్ట్గా వాడితే ఆర్థిక వ్యవస్థకు ఎంత లాభామో తెలుసా?
భారతీయ ఇళ్లలో ఉన్న బంగారం మొత్తం కలిపితే సుమారుగా $3 ట్రిలియన్ విలువ కలిగి ఉన్నప్పటికీ, వాటిలో ఎక్కువ భాగం లాకర్లలో ఉండిపోయి ఆర్థిక వృద్ధికి ఉపయోగపడకుండా ఉంది. జీరోధా సహ-స్థాపకుడు, CEO నితిన్ కమాత్ అభిప్రాయం ప్రకారం, ఈ ఉపయోగం కానీ బంగారం మరింత ప్రయోజనకరంగా ఉపయోగించుకోవచ్చు. మనం బంగారాన్ని కేవలం గోల్డ్ లోన్స్ కోసం
హైదరాబాద్లో ఆల్ టైం రికార్డును తాకిన బంగారం ధర.. ఏకంగా రూ. లక్షా 23 వేల పై మాటే..
అక్టోబర్ 8, బుధవారం.. వరుసగా మూడో రోజు కూడా బంగారం, వెండి ధరలు కొత్త గరిష్ఠ స్థాయికి చేరుకున్నాయి. భౌగోళిక రాజకీయ అనిశ్చితి, వాణిజ్య సుంకాల ఉద్రిక్తతలు, అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేటు తగ్గింపు అంచనాలు ఈ పెరుగుదలకు ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడిదారులు సురక్షిత ఆస్తులవైపు మొగ్గుచూపడంతో Gold ధరలు పెరుగుతూ వస్తున్నాయి.
భారతీయులు ఇప్పుడు ఆన్లైన్ షాపింగ్లో సౌకర్యం మరియు క్రెడిట్ కార్డు అలవాట్లను కలిపి ఉపయోగిస్తున్నారు, అని తాజా నివేదికలు సూచిస్తున్నాయి. కన్సల్టింగ్ ఫర్మ్ కెర్నీ మరియు అమెజాన్ పే చేసిన పరిశోధన ప్రకారం, రోజువారీ అవసరాల కోసం ఎక్కువ మంది క్యాష్ లేదా UPI ను వాడుతున్నారు. అయితే, స్మార్ట్ఫోన్లు, ఫర్నిచర్, పెద్ద ఎలక్ట్రానిక్ పరికరాలు వంటి
హైదరాబాద్లో రూ. 8,300 కోట్ల పెట్టుబడులు పెట్టనున్న ఎలీ లిల్లీ అండ్ కంపెనీ
అమెరికాకు చెందిన ప్రపంచ ప్రముఖ ఔషధ తయారీ దిగ్గజం ఎలీ లిల్లీ అండ్ కంపెనీ (Eli Lilly and Co.) భారతదేశంలో తన ప్రస్థానాన్ని కొత్తగా ప్రారంభించబోతోంది. రాబోయే కొన్ని సంవత్సరాల్లో 1 బిలియన్ డాలర్లు (సుమారు రూ. 8,300 కోట్లకు పైగా) పెట్టుబడిని భారత ఫార్మా రంగంలో పెట్టాలని కంపెనీ ప్రకటించింది. దీని ప్రధాన లక్ష్యం
టాటా ట్రస్ట్స్లో అసలేం జరుగుతోంది.. భారత కార్పొరేట్ ప్రపంచాన్ని కుదిపేస్తున్న ఆ గొడవకు కారణం ఏంటి..
భారతదేశంలో అత్యంత గౌరవనీయమైన, విశ్వసనీయమైన, విలువైన సమ్మేళన సంస్థ అయిన టాటా గ్రూప్ ప్రస్తుతం అరుదైన నాయకత్వ సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. రతన్ టాటా మరణానంతరం టాటా సన్స్లో 66 శాతం వాటాను నియంత్రించే టాటా ట్రస్ట్స్ లో ఆంతర్యుద్ధం ప్రారంభమైంది. ఈ వివాదం కేవలం వ్యక్తుల మధ్య ఘర్షణ కాకుండా ఇది దేశ ఆర్థిక వ్యవస్థను ప్రభావితం
అక్టోబర్ 9న TCS త్రైమాసిక ఫలితాలు… కంపెనీ సవాళ్ల మధ్య పెట్టుబడిదారులకు ఇది కీలకమైన రోజు
భారతదేశంలోని పెద్ద ఐటీ కంపెనీ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) 2025-26 ఆర్థిక సంవత్సరానికి జూలై-సెప్టెంబర్ త్రైమాసిక ఫలితాలను త్వరలో ప్రకటించబోతోంది. ఈ ప్రకటనలో మధ్యంతర డివిడెండ్ పై కూడా నిర్ణయం తీసుకుంటారు. ఫలితాలు అక్టోబర్ 9న మార్కెట్ ముగిసిన తర్వాత వెలికితీస్తారు. ఈసారి TCS సాధారణ విలేకరుల సమావేశం నిర్వహించకూడదని నిర్ణయించింది. అక్టోబర్
ఆస్తి కొనుగోలు చేసేటప్పుడు ఈ తప్పులు చేయకండి.. లేకుంటే జీవితాంతం భాదపడాల్సి వస్తుంది..
ఆస్తిని కొనుగోలు చేయడం కేవలం ఒక లక్ష్యం మాత్రమే కాదు.. ఇది ఒక పెద్ద బాధ్యత కూడా అని చెప్పవచ్చు. మీరు Property కొనుగోలు సమయంలో సరైన సమాచారం లేకుండా, లేదా తొందరపాటు నిర్ణయం తీసుకోవడం వల్ల గణనీయమైన ఆర్థిక నష్టాలు, చట్టపరమైన సమస్యలు ఎదురవుతాయి. అందువల్ల, భూమిని కొనుగోలు చేసే ముందు కొన్ని కీలక అంశాలను
2026లో ఈ రంగాల్లో భారీగా పెరగనున్న భారతీయుల జీతాలు.. గుడ్ న్యూస్ చెబుతున్న ప్రముఖ నిపుణులు
భారతదేశంలో జీతాలు వచ్చే ఏడాదికి సుమారు 9% పెరుగుతాయని Aon 2024-25 సర్వే అంచనా వేస్తోంది. ఇది కోవిడ్ కారణంగా ప్రభావితమైన 2020 తర్వాత ఒక దశాబ్దంలో కనిష్ట వార్షిక వృద్ధి అని చెప్పవచ్చు. 2025లో జీతాలు 8.9% పెరిగినప్పటికీ, 2026లో 9%కి చేరడం పెద్ద మార్పు కాదు, అంటే వృద్ధి ఉన్నా, కంపెనీలు జీతాలను పెంపు
డాలర్కు దిమ్మతిరిగే షాకిచ్చిన చైనా.. టన్నుల కొద్ది బంగారం దాచిపెట్టుకుని మరీ..
చైనా తన బంగారం నిల్వలను మరింత బలోపేతం చేస్తూ, వరుసగా 11వ నెలలో కూడా బంగారం అధిక మొత్తంలో కొనుగోలు చేసింది. సెప్టెంబర్ నెలలో కూడా ఈ కొనుగోలు కొనసాగినట్టు పీపుల్స్ బ్యాంక్ ఆఫ్ చైనా (PBoC) మంగళవారం వెల్లడించింది. ఆగస్టు చివరి నాటికి 74.02 మిలియన్ ట్రాయ్ ఔన్సులుగా ఉన్న చైనా బంగారు నిల్వలు, సెప్టెంబర్
అమరావతిపై ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం, SPV ఏర్పాటుతో రాజధాని పనులు ఇక పరుగే పరుగు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాజధాని అమరావతి నగరం, పరిసర ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి కొత్త అడుగు వేసింది. రాజధానిలోని కీలక మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల రూపకల్పన, అమలు, నిర్వహణ, పర్యవేక్షణ కోసం కంపెనీల చట్టం (Companies Act) కింద ప్రత్యేక ప్రయోజన వాహనం (Special Purpose Vehicle - SPV) ఏర్పాటు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఆమోదం
బంగారం ధరలు భారీగా పెరిగాయి, కొనుగోలు వైపు చూడకండి, అక్టోబర్ 8, బుధవారం ధరలు ఇవే..
పసిడి ధరలు అక్టోబర్ మొదటి వారంలోనే భగ్గుమంటున్నాయి. అగ్రరాజ్యం అమెరికాలో నెలకొన్న రాజకీయ ఉద్రిక్త పరిస్థితులు పసిడి ధరలను అమాంతం పెంచుతున్నాయి. అమెరికా షట్ డౌన్ వైపు వెళ్ళడంతో ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను సురక్షిత మార్గాల వైపు తరలిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సేఫ్ హెవన్ గా బంగారాన్ని చూస్తున్నారు. పెట్టుబడులు పసిడిలో పెట్టడంతో ధరలు ఒక్కసారిగా పెరిగాయి.
1,638 క్రెడిట్ కార్డులు వాడితే గిన్నిస్ రికార్డు కూడా సాధ్యమా? హైదరాబాద్ మనీష్ ధమేజా చూపించాడు!
క్రెడిట్ కార్డు అంటే చాలామందికి బకాయిలు, వడ్డీలు, EMIలు గుర్తొస్తాయి. కానీ హైదరాబాద్కు చెందిన మనీష్ ధమేజా మాత్రం ఈ కార్డులను భయపడకుండా తెలివిగా వాడి ప్రపంచానికి ఉదాహరణగా నిలిచాడు. ఎవరికైనా గరిష్టంగా 2-3 క్రెడిట్ కార్డులే ఉంటాయి. కొంతమందికి ఎక్కువ అంటే 10 వరకు. కానీ మనీష్ దగ్గర ఉన్న కార్డుల సంఖ్య విన్న వెంటనే
భారతదేశంలో బంగారం ధరలు భగ్గముంటున్నాయి. ముట్టుకుంటే షాక్ కొడుతున్నాయి. తాజాగా బంగారం ధరలపై షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది. గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ గోల్డ్మన్ సాచ్స్ డిసెంబర్ 2026 నాటికి బంగారం ధర అంచనాను ఔన్సుకు 4,900 డాలర్లకు పెంచింది. ఇది మునుపటి అంచనా 4,300 డాలర్ల కంటే గణనీయంగా ఎక్కువ. రాయిటర్స్ నివేదిక ప్రకారం.. ఈ
ఈ రూల్ వచ్చిందంటే ఇంకా మీ ఫోన్ పోయిన, otp వచ్చినా మీ డబ్బు మాత్రం సేఫ్ గానే ఉంటుంది
RBI ఆన్లైన్ లావాదేవీల కోసం SMS ఆధారిత OTP ఒకసారి పాస్వర్డ్ పద్ధతి కన్నా కొత్త సిస్టమ్ను ప్రారంభించబోతోంది. డబ్బు బదిలీకి ఇప్పుడు OTP తో పాటు పాస్వర్డ్ (డైనమిక్ 2-ఫాక్టర్ ఆథెంటికేషన్) అవసరం ఉంటుంది. ఈ సిస్టమ్ ఏప్రిల్ 1, 2026 నుంచి అమలులోకి వస్తుంది. ఈ కొత్త విధానం డిజిటల్ లావాదేవీలలో మోసం, స్కామ్లను
నాణేలు vs ఆభరణాలు... తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభం పొందాలంటే ఏది ఎంచుకోవాలి?
మన భారతీయ సంప్రదాయంలో గోల్డ్ అనేది సంతోషం, భద్రత, మరియు ఇన్వెస్ట్మెంట్ అన్ని కలిపిన ఆస్తి. కానీ ఈ రోజుల్లో, ఆర్థిక లాభం మరియు పెట్టుబడి విషయాలను పరిగణలోకి తీసుకుంటే, గోల్డ్ నాణేలు సరైన, స్మార్ట్ ఎంపిక అవుతుంది. మేకింగ్ చార్జ్లు, GST, రీసేల్ విలువ ఇవన్నీ మన పెట్టుబడికి పెద్ద ఫర్ఫెక్ట్ ఫ్యాక్టర్స్. ఇప్పుడు ఆభరణాలు
రేపటి నుంచి UPI లో పెద్ద మార్పు: ఇప్పుడు ఫేస్ & Fingerprint తో పేమెంట్ సులభంగా చేయొచ్చు
రేపటి నుంచి UPI పేమెంట్ సర్వీస్ లో పెద్ద మార్పు వస్తోంది. పేమెంట్ చేసే సమయంలో ఎల్లప్పుడూ PIN ఎంటర్ చేయడం కొంత ఇబ్బందిగా ఉండేది అయితే, కాబట్టి ఈ కొత్త అప్డేట్ వినియోగదారులకు చాలా సౌకర్యాన్ని తీసుకురావడం ఖాయం. RBI తాజాగా విడుదల చేసిన గైడ్లైన్ ప్రకారం, UPIలో ట్రాన్సాక్షన్ వెరిఫికేషన్ కోసం కొత్త మార్గాలు
హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఢమాల్..హైడ్రా కూల్చివేతలే కారణమా.. రంగనాథ్ ఏం చెబుతున్నారంటే..
Hyderabad Real Estate: గత కొంతకాలంగా హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగంలో నెలకొన్న స్తబ్ధతకు హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ) ఆధ్వర్యంలోని హైడ్రా (Hyderabad Disaster Response and Asset Protection Agency) చర్యలు కారణమని కొన్ని వర్గాలు ఆరోపిస్తూ వస్తున్న సంగతి విదితమే. ఈ ఆరోపణలపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పష్టమైన క్లారిటీ ఇచ్చారు.
ప్రజలకు GST 2.0 తగ్గింపుల లాభం ప్యాకేజ్డ్ ఫుడ్స్, మెడిసిన్స్లో ఎందుకు దొరకడం లేదు?
సెప్టెంబర్ 20న కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన GST 2.0 రిఫార్మ్స్ దేశ ఆర్థిక వ్యవస్థ కోసం గేమ్-చేంజర్గా ఉండాలి అనుకున్నారు. కొత్త రేట్లలో 5% మరియు 18%కి తగ్గించి ఇవ్వడం వల్ల వినియోగదారులకు రోజువారీ అవసరాల పై ధర తగ్గింపు లభించి కొంత ఉపశమనం తగ్గుతుంది అనుకున్నారు. ప్రత్యేకంగా ఆటో మొబైల్స్, ఎడ్యుకేషన్, హెల్త్కేర్, ఫుడ్ ప్రాసెసింగ్,
అదానీ గ్రూప్ కంపెనీపై రూ. 72 కోట్ల పన్ను ఎగవేత ఆరోపణలు..దర్యాప్తు చేపట్టిన కేంద్రం
అదానీ గ్రూప్ మళ్లి చిక్కుల్లో పడింది. గ్రూప్కు చెందిన ప్రధాన విభాగమైన అదానీ ఎంటర్ప్రైజెస్ రక్షణ విభాగం.. అదానీ డిఫెన్స్ సిస్టమ్స్ అండ్ టెక్నాలజీస్ లిమిటెడ్ పన్ను ఎగవేత కేసులో చిక్కుకుంది. క్షిపణి తయారీలో ఉపయోగించే భాగాలపై దిగుమతి సుంకాన్ని ఎగవేసినట్లు ఆరోపణలతో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (DRI) ఈ సంస్థపై దర్యాప్తు ప్రారంభించింది. రాయిటర్స్
నోట్లు స్థానంలో డిజిటల్ కరెన్సీ.. సొంత కరెన్సీని తీసుకువస్తున్న భారత్ .. పూర్తి వివరాలు ఇవే..
భారతదేశం త్వరలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) మద్దతుతో డిజిటల్ కరెన్సీని ప్రవేశపెడతుందని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రి పియూష్ గోయల్ తెలిపారు. ఖతార్లోని దోహా పర్యటనలో ఒక రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన ఈ కీలక విషయాన్ని ప్రకటించారు. ఈ కొత్త డిజిటల్ కరెన్సీ సాంప్రదాయ కరెన్సీ లాగానే RBI హామీతో ఉంటుందన్నారు. అయితే
రైతులకు గేమ్చేంజర్గా మారబోతోన్న బీమా పథకం… వాతావరణం ఏదైనా మాత్రం సాయం తక్షణమే
భారతదేశంలో వ్యవసాయం ఎక్కువగా వాతావరణం మీద ఆధారపడుతుంది. వర్షం లేకపోవడం లేదా తుఫానులు వంటి పరిస్థితులు రైతుల పంటలకు భారీ నష్టం చేస్తాయి. అలాంటి పరిస్థితులలో రైతులకు ఆర్థిక భద్రతను అందించడానికి ఈ జాతీయ వాతావరణ ఆధారిత బీమా చాలా ఉపయోగపడుతుంది. భారత కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ఒక కొత్త దేశవ్యాప్తంగా వాతావరణ ఆధారిత బీమా పథకం
పుట్టిన పిల్లలకు పేర్లు పెట్టినందుకు 30 వేల డాలర్లు ఫీజు..ఈ అమ్మడు వ్యాపారం మాములుగా లేదండోయ్..
శాన్ ఫ్రాన్సిస్కోకు చెందిన Taylor Humphrey..పుట్టే పిల్లలకు పేర్లను సూచించే క్రమంలో తల్లిదండ్రులకు సహాయం చేసే కన్సల్టెంట్గా పేరు సంపాదించుకుంది. 37 ఏళ్ల Humphrey దశాబ్దాల క్రితం శిశువుల పేర్లపై తన అభిరుచిని ప్రారంభించింది. అప్పటి నుండి ఆమె టిక్టాక్, ఇన్స్టాగ్రామ్లో 1,00,000 కంటే ఎక్కువ ఫాలోవర్స్ ను సంపాదించింది. ఇప్పటివరకు 500 కంటే ఎక్కువ ప్రత్యేకమైన
2019 vs 2026: జొమాటో ఆర్డర్ బిల్లో ఏం మారింది! ఎన్ని అదనపు ఫీజులు పెరిగాయో చూడండి
ఫుడ్ డెలివరీ ఇప్పుడు ఒక్క క్లిక్లో మనం కోరుకున్న చోట చేరిపోతుంది! మిడ్నైట్ అయినా, లంచ్ టైమ్ పీక్స్ అయినా, మనం ఆర్డర్ చేస్తే 20 నిమిషాల్లో గేటు ముందు. కానీ 7-8 ఏళ్ళ క్రితం, ఇలాంటి కన్వీనియన్స్ ఫీ లేదు, ఆర్డర్ చేసాక వచ్చే వరకు వేచి ఉండాలి, ఇంకా అప్పట్లో ఫీజులు కూడా తక్కువగా
కోనసీమలో చమురు అన్వేషణ.. 172 బావులు తవ్వనున్న ఓఎన్జీసీ, కేంద్రం గ్రీన్ సిగ్నల్
భారత ప్రభుత్వ రంగ సంస్థ ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్ (ONGC) ఆంధ్రప్రదేశ్లో చమురు, సహజ వాయువు అన్వేషణ కార్యక్రమాలను మరింత వేగవంతం చేయనుంది. ఇందుకోసం సంస్థ రూ.8,110 కోట్ల పెట్టుబడితో కృష్ణా-గోదావరి (కేజీ) బేసిన్ ప్రాంతంలోని భూభాగంలో 172 ఆన్షోర్ బావులను తవ్వేందుకు ప్రణాళిక సిద్ధం చేసింది. ఇటీవల కేంద్ర పర్యావరణ, అటవీ,
బంగారం కొంటున్నారా.. అయితే ఈ పన్ను రేట్లు గురించి తప్పక తెలుసుకోండి
భారతదేశంలో బంగారం పెట్టుబడులపై ఆసక్తి ఎప్పుడూ ఎక్కువగానే ఉంటుంది. MCX (మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్) లో లభ్యమయ్యే తాజా డేటా ప్రకారం, గత ఏడాది బంగారం ధరలు 50 శాతం కంటే ఎక్కువ పెరిగాయి. అలాగే గత మూడు సంవత్సరాల్లో సుమారు 30 శాతం CAGR (సమ్మేళనం వార్షిక వృద్ధి రేటు) నమోదు చేశాయి. పండుగల సీజన్కి
బంగారం జోలికి వెళితే బుక్కయిపోయినట్లే.. భారీగా పెరిగిన పసిడి ధరలు అక్టోబర్ 7, మంగళవారం రేట్లు ఇవే..
పసిడి ధరలు భగ్గుమంటున్నాయి. అక్టోబర్ మొదటి వారంలోనే ధరలు నింగిని తాకుతున్నాయి. అమెరికాలో నెలకున్న రాజకీయ ఉద్రిక్తతలు బంగారం ధరలను అమాంతం పెంచుతున్నాయి. షట్ డౌన్ వైపు అమెరికా వెళ్ళడంతో పెట్టుబడిదారులు తమ పెట్టుబడులను సురక్షితమైన మార్గాల వైపు పెడుతున్నారు. ఈ నేపథ్యంలోనే సేఫ్ హెవన్ గా వారికి బంగారం మాత్రమే కనిపిస్తోంది. అందులోనే పెట్టుబడులు పెట్టడంతో
హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్లో సంచలనం... రాయదుర్గం ఎకరం భూమి రూ. 177 కోట్లు రికార్డు బిడ్
హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మళ్లీ హాట్ న్యూస్గా మారింది! రాయదుర్గంలోని నాలెడ్జ్ సిటీలోని భూమి ఒక్క ఎకరా రూ. 177 కోట్ల రికార్డు ధరకు అమ్ముడవడంతో నగరంలో చర్చలకు దారితీసింది. రియల్ ఎస్టేట్ రంగంలో ఈ డీల్ పెట్టుబడిదారుల నమ్మకాన్ని స్పష్టంగా చూపిస్తోంది. రాయదుర్గంలోని నాలెడ్జ్ సిటీలో మొత్తం రెండు ప్లాట్లు వేలం వేయబడ్డాయి. అందులో 7.67
AI రాకతో టాప్ కంపెనీలలో సగం మూతపడబోతున్నాయి.. డేంజర్ బెల్ మోగించిన సిస్కో సిస్టమ్స్ మాజీ CEO
సిస్కో సిస్టమ్స్ మాజీ CEO జాన్ చాంబర్స్ కృత్రిమ మేధస్సు (AI) ప్రభావం గురించి తీవ్రమైన హెచ్చరిక జారీ చేశారు. ఇప్పటికే AI ఉద్యోగాలను భర్తీ చేస్తుందనే వార్తలు ఆందోళన కలిగిస్తున్న నేపథ్యంలో ఈ తాజా ప్రకటన ఉద్యోగులను మరింత ఆందోళనలోకి నెట్టేసింది. ఇటీవల ఫార్చ్యూన్తో ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. ఫార్చ్యూన్ 500 కంపెనీలలో 50 శాతం
ముంబైలోని 19 ఏళ్ల విద్యార్థిని సమృధి ఎలాంతోలి తన ఇంటి వంట గదిలోనే బేకింగ్ ద్వారా సక్సెస్ సృష్టించింది. 2024లో ఆమె ప్రారంభించిన లా జోయి హోమ్ బేకరీలో బొంబాయిలోని, బిస్కెట్స్, టీ కేక్స్, బ్రౌనీస్ లాంటి డెసర్ట్స్ అందుబాటులో ఉన్నాయి. మొదట సమృధి తన స్నేహితులు, కుటుంబ సభ్యుల కోసం చిన్నపాటి బేకింగ్ చేస్తూ ప్రారంభించింది.
సెప్టెంబర్ నెలలో ఉద్యోగ నియామకాల్లో టైర్ 2, 3 నగరాలు ఊపందుకున్నాయి. తాజా రిపోర్ట్ ప్రకారం, గత ఏడాదితో పోలిస్తే ఈ ప్రాంతాల్లో హైరింగ్ 21% వరకు పెరిగింది, ఇది మెట్రో నగరాల వృద్ధిని కూడా మించి ఉంది. ఈ రిపోర్ట్ను జాబ్స్ &టాలెంట్ ప్లాట్ఫాం ఫౌండిట్ విడుదల చేసింది. సెప్టెంబర్లో వచ్చిన ఈ బలమైన
2025లో టాప్ 10 భారత యువ బిలియన్లర్లలో ఒక్కరు కూడా మహిళలు లేరు, తెలుసా?
భారతదేశం ఇప్పుడు ప్రపంచంలో కొత్త స్టార్ట్అప్ హబ్గా ఎదుగుతోంది. యువతీశక్తి, టెక్నాలజీ అవగాహన, డిజిటల్ ఇన్నోవేషన్ కలిసివచ్చి దేశంలో కొత్త వ్యాపారాలు, స్టార్ట్అప్లు ప్రతి రోజూ పుట్టిపోతున్నాయి. ఫిన్టెక్, ఎడ్యుటెక్, హెల్త్టెక్, సైబర్సెక్యూరిటీ, రీన్యూవబుల్ ఎనర్జీ, ఇ-కామర్స్ వంటి రంగాల్లో భారత యువత నూతన వ్యాపార మోడల్స్ను సృష్టిస్తున్నారు. అలాగే ప్రభుత్వ మద్దతు, ఫండింగ్ అవకాశాలు, అంతర్జాతీయ
మళ్లీ ఇబ్బందులో చిక్కుకున్న అదాని గ్రూప్.. రూ.23 కోట్ల జరిమానా విధించిన ఆదాయపు పన్ను శాఖ
భారతదేశంలోని అత్యంత ధనవంతులలో ఒకరైన గౌతమ్ అదానీ నేతృత్వంలోని అదానీ గ్రూప్కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. అదానీ గ్రూప్కి చెందిన సిమెంట్ కంపెనీ ACC లిమిటెడ్ పై ఆదాయపు పన్ను శాఖ (Income Tax Department) రెండు వేర్వేరు ఆర్థిక సంవత్సరాలకు సంబంధించిన మొత్తం రూ. 23.07 కోట్ల జరిమానా విధించింది. ఈ జరిమానా ఉత్తర్వులను కంపెనీ
బెంగళూరును నీటి సంక్షోభం నుంచి బయట పడేసిన ఆ చిన్న పరికరం ఏంటో తెలుసా?
బెంగళూరు అనగానే ఐటీ కంపెనీలు, ట్రాఫిక్, బిజీ లైఫ్ గుర్తొస్తాయి. కానీ గత కొంతకాలంగా ఈ నగరం ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య నీటి కొరత. వేసవి కాలంలో కరవైన కావేరి నీటి సరఫరా, పెరిగిన జనాభా ఇవన్నీ కలిపి బెంగళూరును నీటి సంక్షోభంలోకి నెట్టేశాయి. అయితే, ఈ సమస్యను ఎదుర్కొనేందుకు ఎలాంటి భారీ ప్రాజెక్టులు, టెక్నాలజీలు అవసరం
దీపావళికి కొత్త కారు కొంటున్నారా? ఈ చెక్లిస్టు ఫాలో అయితే మీరు రూ. 1 లక్ష దాక సేవ్ చేయొచ్చు
దీపావళి అంటే కేవలం గోల్డ్, లైట్స్, స్వీట్స్ మాత్రమే కాదు... ఈ పండుగ సమయంలో కార్ల కొనుగోలు కూడా ఎక్కువ జరుగుతుంటాయి. ఈసారి GST 2.0 తో ధరలు కొంత తగ్గడం, పండుగ డిస్కౌంట్స్ రెండు కలిపి కారు కొనేవాళ్లకి ఈ సీజన్ మరింత హాట్గా మారబోతుంది. పండుగ సీజన్లో పెద్ద డిస్కౌంట్లు, లిమిటెడ్ టైమ్ ఆఫర్లు
టీసీఎస్ లేఆఫ్స్.. ఉద్యోగులకు రెండేళ్ల జీతం వెనుక పన్ను షాక్.. అంతా రహస్యమే మరి..
దేశంలో టాప్ ఐటీ దిగ్గజం TCS.. సీనియర్ ఉద్యోగులను తొలగించడం, వారి పదవీకాలాన్ని బట్టి 6 నెలల నుండి 2 సంవత్సరాల జీతం పరిహారంగా ఇవ్వడం అనే అంశం ఇప్పుడు ఒక పెద్ద చర్చనీయాంశంగా మారింది. అకస్మాత్తుగా ఉద్యోగం కోల్పోవడం అనేది ఒక భారీ ఉపశమనం అని తెలుసుకోవడం ఓదార్పునిచ్చినప్పటికీ, ఆ మొత్తం యొక్క పన్ను చిక్కులు
బెంగళూరు ఆటో డ్రైవర్ ఆదాయం… ఒక స్టార్టప్ CEO కంటే ఎక్కువ అని తెలుసా మీకు?
బిజీ లైఫ్స్లో మనం ప్రతి రోజు ఆఫీస్కి వెళ్ళాలంటే సొంత వాహనం లేదా బస్, ఆటోలో వెళ్ళాలి అనుకుంటాం. అలానే, బెంగళూరులో ఒక ఇంజినీర్ ఆకాశ్ ఆనందాని అక్టోబర్ 4న తన ఆఫీస్కి వెళ్ళడానికి ఆటోను ఎంచుకున్నాడు. కానీ ఆ ఆటోలో కూర్చొని డ్రైవర్ ను చూసి ఆ డ్రైవర్ చెప్పిన విషయాలు నిజంగా ఆశ్చర్యానికి గురిచేశాయి.
జస్ట్ రూ. 10 వేల పెట్టుబడితో ఈ వ్యాపారం మొదలు పెట్టండి.. నెలకు రూ. లక్ష వరకు సంపాదించండి..
Smart Business Idea: మన దేశంలో దీపావళి ఉత్సవాలు మొదలయ్యాయి. మార్కెట్లు ఇప్పుడు రంగురంగుల కాంతులతో మెరుస్తున్నాయి, ప్రతి ఇంటిలో ఆనంద వాతావరణం నిండిపోయింది. ఈ పండుగ కాలంలో కొత్త వ్యాపారం ప్రారంభించాలని అనుకునే వారికి ఇప్పుడు ఓ సువర్ణావకాశం. ఎందుకంటే, దీపాల పండుగ అంటే కేవలం లైట్లు మాత్రమే కాదు. కొవ్వొత్తుల కోసం కూడా పెద్ద
US Tariffs కరోనా కంటే ప్రమాదకరమైనవి.. భారత్ కు డేంజర్ బెల్స్..హెచ్చరించిన AIIB చీఫ్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రపంచ దేశాలపై విధించిన అధిక సుంకాలు కరోనావైరస్ మహమ్మారి కంటే ప్రమాదకరమైనవని ఆసియా మౌలిక సదుపాయాల పెట్టుబడి బ్యాంకు (AIIB) చీఫ్ ఆర్థికవేత్త ఎరిక్ బెర్గ్లోఫ్ హెచ్చరించారు. COVID-19 మహమ్మారి లేదా ప్రపంచ ఆర్థిక సంక్షోభం కంటే అమెరికా సుంకాలు ఎక్కువ అనిశ్చితిని సృష్టించాయని ఆయన పేర్కొన్నారు. TOI కు ఇచ్చిన
బంగారం ధరలు పరుగో పరుగో.. తొలిసారిగా 3,900 డాలర్లు దాటిన ఔన్సు పసిడి ధర
అమెరికా ప్రభుత్వ షట్డౌన్ భయం, ప్రపంచ ఆర్థిక అనిశ్చితి, ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేటు కోతల అంచనాలు అన్నీ కలిసి బంగారం ధరను మళ్లీ చరిత్రాత్మక గరిష్ట స్థాయికి చేర్చాయి. సోమవారం ఉదయం అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ఔన్సుకు ధర తొలిసారిగా 3,900 డాలర్లు దాటింది. ఇది పెట్టుబడిదారుల మధ్య భారీ ఉత్సాహాన్ని రేకెత్తించింది. 0027 GMT
H-1B వీసా అంటే చాలా మందికి వాళ్ళ అమెరికా డ్రీమ్కి ఇది ఒక మొడటి అడుగులా భావిస్తారు. చదువుకున్న తర్వాత మంచి ఉద్యోగం, పెద్ద జీతం, మంచి జీవితం ఇదే ఊహ. కానీ ఒక అమెరికన్ మహిళ చెబుతున్న కథ మాత్రం... ఈ డ్రీమ్ వెనక ఉన్న అసలు రియాలిటీ ఎలా ఉందొ చెప్తుంది. ఆమె భర్త
ఈ ఏడాది గోల్డ్ మరియు సిల్వర్ ధరలు చాలా వేగంగా పెరగడంతో చాలా పెట్టుబడిదారులు ఆశ్చర్యపోయారు. అంతర్జాతీయంగా గోల్డ్ ధర 2023 అక్టోబర్లో $1,900 నుండి ఇప్పటివరకు $3,860కి పెరిగింది. భారత్లో కూడా గోల్డ్ ధర రూ. 61,000 నుంచి రూ. 1,17,290 కి పెరిగింది. కేవలం ఒకే ఏడాదిలో గోల్డ్ 45% పెరిగింది ఇంకా ఈ
విశాఖపట్నం కోసం కేంద్రం ఆమోదించిన రూ. 200 కోట్లు విలువైన భారీ వరద రక్షణ ప్రాజెక్ట్
విశాఖపట్నం నగరాన్ని నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ (NDMA) Phase-II అర్బన్ ఫ్లడ్ రిస్క్ మిటిగేషన్ ప్రోగ్రాం కింద ఎంచుకుంది. ఈ ప్రాజెక్ట్ కోసం కేంద్రం రూ. 200 కోట్లు ప్రత్యేకంగా కేటాయించింది. సెంట్రల్ ఫైనాన్స్ కమిషన్ ఆమోదంతో ఈ ప్రోగ్రాం నగరాన్ని వరదలకు ఎదురుగా మరింత బలంగా తయారుచేయడం లక్ష్యంగా రూపొందించబడింది. మొత్తం 11 నగరాల
మధ్యతరగతి కుటుంబాలకు హోమ్ లోన్ ఎందుకు స్మార్ట్ ఎంపిక? ధనవంతుల రహస్యాన్ని తెలుసుకోండి...
భారతదేశంలో చాలామంది మధ్యతరగతి కుటుంబాలకి ఇల్లు అంటే ఒక పెద్ద కల. ఇల్లు కొంటే అది జీవితాంతం పెట్టుబడి అవుతుందని నమ్మకం కూడా బలంగా ఉంటుంది. కానీ చాలా మందికి హోమ్ లోన్ EMIలు పెద్ద బరువుగా అనిపిస్తాయి. నెల నెలా వచ్చే ఈ బాద్యత వల్ల ఆర్థిక స్థిరత్వం దెబ్బతింటుందనే భయం ఉంటుంది. అందుకే చాలామంది
బెంగళూరు మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ (BMRCL) పింక్ లైన్ ఎలివేటెడ్ సెక్షన్ ప్రారంభానికి గడువును మే 2026 కి వాయిదా వేసింది. మొదట 2025లో ప్రారంభం చేయాలని ప్లాన్ చేసారు తరువాత మార్చి 2026 కి మార్చారు. ఈ 7.5 కిమీ పొడవైన ఎలివేటెడ్ స్ట్రెచ్ కలేన అగ్రహార నుండి తావేరేకేరె (స్వాగత్ రోడ్ క్రాస్)
అసలు హోర్డింగ్స్ లేకుండా ఈ బ్రాండ్ ఇండియా స్మార్ట్ఫోన్ మార్కెట్లో 40% షేర్ను ఎలా పొందింది?
భారత మార్కెట్లో ఫోన్ల నుండి గ్యాడ్జెట్ల వరకు చైనా నుంచీ వచ్చే ఉత్పత్తులు ఎక్కువ భాగాన్ని కవర్ చేశాయి. స్మార్ట్ఫోన్ రంగంలో కూడా ఇదే పరిస్థితి. ఇండియన్ బ్రాండ్స్ ఉన్నప్పటికీ, Oppo, Vivo, Realme, OnePlus, iQOO వంటి చైనా ఫోన్లు ఎక్కువ మంది వినియోగదారులను ఆకట్టుకుంటున్నాయి. మీరు స్ట్రీట్లలో భారీ హోర్డింగ్లు చూసినా, BBK ఫోన్లు
ఇన్వెస్టర్లు పండగ... బిట్కాయిన్ కొత్త రికార్డు – $1,25,000 దాటింది!
ప్రపంచంలోనే అతిపెద్ద క్రిప్టో కరెన్సీ అయిన బిట్కాయిన్, ఆదివారం మరోసారి చరిత్ర సృష్టించింది. దీని ధర తొలిసారిగా $1,25,000 మార్క్ను దాటి, ఇన్వెస్టర్లలో ఉత్సాహాన్ని రేకెత్తించింది. భారతదేశం కాలమానం ప్రకారం ఉదయం 10:42 నాటికి, బిట్కాయిన్ ధర 2.7% పెరిగి $1,25,245.57 వద్ద ట్రేడవుతోంది. ఇది బిట్కాయిన్ చరిత్రలో ఇప్పటివరకు నమోదు చేసిన అత్యధిక ధర. గతంలో
భారత ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన ఉద్యోగ నివేదిక 2025 ప్రకారం దేశంలోని ఉద్యోగులు గణనీయంగా లాభం పొందుతున్నారని తెలుస్తోంది. స్థిరమైన ఉద్యోగం ఉన్న వాళ్ల సాధారణ నెలవారీ జీతం 7 సంవత్సరాల్లో రూ.16,538 నుంచి రూ. 21,103 కి పెరిగింది. అదే సమయంలో సాధారణ లేబర్ల రోజువారీ వేతనం కూడా రూ. 294 నుంచి రూ.
బంగారంపై AI షాకింగ్ లెక్కలు.. మీరు పసిడి కొనుగోలుకు వెళ్లే ముందే మీ చరిత్ర మొత్తం చెప్పేస్తోంది..
హిందువులకు దీపావళి పండుగ అంటే వెలుగుల పండుగ, ఆనందాల పండుగ, కొత్త ఆశల పండుగ. ఇంటింటా దీపాలు వెలిగించి లక్ష్మీ దేవిని ఆహ్వానించే ఈ కాలంలో ఒక సంప్రదాయం మాత్రం ప్రతి కుటుంబంలో తరతరాల నుంచి కొనసాగుతోంది. అది ఏంటంటే బంగారం కొనుగోలు. భారతదేశంలో సంవత్సరాలుగా దీపావళి అంటే బంగారం తీసుకోవడం, ధనదేవిని పూజించడం అనే భావన
తాజా సర్వేలో బయటపడ్డ విషయం ఏమిటంటే, అమెరికాలో చదవడానికి వచ్చే విదేశీ విద్యార్థులలో సగానికి పైగా మంది, H-1B వీసాలను వేతనాల ఆధారంగా ఇస్తే, మొదట్లోనే అమెరికాకు రాకపోయేవారని ఒక తాజా సర్వే చెబుతోంది. ఇన్స్టిట్యూట్ ఫర్ ప్రోగ్రెస్ మరియు NAFSA సంస్థలు కలిసి చేసిన సర్వేలో 1,039 మంది F-1, J-1 వీసా విద్యార్థులు పాల్గొన్నారు.
టీసీఎస్ కంపెనీకి బిగ్ షాక్.. అమెరికన్ ఉద్యోగులను తొలగించడంపై విచారణ షురూ..
అమెరికా సెనేట్లో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) నియామక విధానాలపై కీలక చర్చ మొదలైంది. ముఖ్యంగా H-1B వీసాల వినియోగం, అమెరికన్ ఉద్యోగుల తొలగింపులు, విదేశీ సిబ్బందికి అవకాశాలు కల్పించడం వంటి అంశాలపై సెనేటర్లు చక్ గ్రాస్లీ,డిక్ డర్బిన్ టీసీఎస్ మేనేజ్మెంట్కు తొమ్మిది కీలక ప్రశ్నలను లేఖలో పంపారు. ఈ లేఖ ప్రకారం టీసీఎస్ అమెరికాలోని జాక్సన్విల్లే
ఆంధ్రప్రదేశ్లో రికార్డుస్థాయి GST వసూళ్లు.. సెప్టెంబర్లో సరికొత్త హిస్టరీ క్రియేట్..
ఆగస్టు 2025లో GST రేట్ల తగ్గింపు కారణంగా వ్యాపార లావాదేవీలు కొంతకాలం మందగించినప్పటికీ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సెప్టెంబర్ 2025లో అత్యధిక GST వసూళ్లను నమోదు చేసింది. ఈ వసూళ్లు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ బలపడుతున్న సంకేతాలుగా మాత్రమే కాకుండా, పన్ను సమ్మతి (Tax Compliance) విధానాలు సక్రమంగా అమలు అవుతున్నాయి అనే విషయాన్నీ సూచిస్తున్నాయని రాష్ట్ర పన్నుల
క్యాష్ ఆన్ డెలివరీ మీద ఫీజు వసూలు చేస్తే కఠిన చర్యలు.. కేంద్రం హెచ్చరిక ఇదిగో..
మనదేశంలో ఈ-కామర్స్ రంగం చాలా వేగంగా విస్తరిస్తోంది. అమెజాన్, ఫ్లిప్కార్ట్ వంటి ఈ-కామర్స్ ప్లాట్ఫార్మ్లు, అలాగే జెప్టో, బ్లింకిట్ వంటి క్విక్ కామర్స్ యాప్లు ప్రజల రోజువారీ జీవితంలో భాగమైపోయాయి. చిన్న గ్రామం నుండి పెద్ద నగరం వరకు జీవిస్తున్న ప్రతి ఒక్కరూ ఇప్పుడు ఆన్లైన్ ద్వారా వస్తువులు ఆర్డర్ చేస్తూ, ఇంటికే డెలివరీ పొందుతున్నారు. వస్తువులను
నో కాస్ట్ EMI వెనుక ఉన్న రహస్యం ఇదే.. వడ్డీ బాదుడు ఎలా ఉంటుందో సీఎ మాటల్లో తెలుసుకోండి
భారతదేశంలో పండుగ సీజన్ అంటే కేవలం బట్టలు కొనడమే కాదు.. గృహోపకరణాలు, స్మార్ట్ఫోన్లు మొదలైన వాటిని కూడా కొనుగోలు చేయడం. దీని ఆధారంగా, వివిధ కంపెనీలు, బ్రాండ్లు పండుగ సీజన్లో అమ్మకాలను పెంచడానికి వివిధ రకాలైన ఆఫర్లు, డిస్కౌంట్లను ప్రకటిస్తున్నాయి. భారతదేశంలో దీపావళి పండుగ అంటే చాలా కంపెనీలు తమ ఉద్యోగులకు బోనస్లు ఇస్తాయి. కాబట్టి, ప్రజల
Rs 8.85 లక్షల రుణ స్కామ్.. ప్రతి పెట్టుబడిదారుడు తెలుసుకోవలసిన 5 డబ్బు పాఠాలు
గుజరాత్లోని రాజ్కోట్లో ఒక మధ్యతరగతి వ్యక్తి రూ. 8.85 లక్షల రుణ మోసానికి గురయ్యాడు. ఆయనకు రుణ ఆమోదం హామీ ఇచ్చినట్లుగా ఒక స్కామర్ బురిడీ కొట్టించాడు. వాట్సాప్ ద్వారా రుణ ఆమోద సందేశాలు వచ్చిన తర్వాత.. వ్యక్తి ప్రాసెసింగ్ ఫీజు, లాగిన్ ఛార్జీగా రూ. 9.35 లక్షలను మోసగాడి బ్యాంక్ ఖాతాకు బదిలీ చేశాడు. రుణ
ప్రజలు బ్యాంకులో ఇప్పుడు డబ్బులు దాచుకోవడం లేదు..ఈ షాకింగ్ మార్పుకు కారణం ఏంటంటే..
ఒకప్పుడు ప్రజలు తమ పొదుపులను భద్రంగా ఉంచుకోవడానికి బ్యాంకులకే అధిక ప్రాధాన్యత ఇచ్చేవారు. ఫిక్స్డ్ డిపాజిట్లు (FDలు), పొదుపు ఖాతాలు (సేవింగ్స్ అకౌంట్లు) ప్రధాన పెట్టుబడి మార్గాలుగా ఉండేవి. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారుతోంది. రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ తాజా నివేదిక ప్రకారం, గృహ పొదుపులు వేగంగా తగ్గుతున్నాయి. ప్రజలు అధిక రాబడి కోసం స్టాక్
పసిడి ప్రియులకు బిగ్ షాక్, విపరీతంగా పెరిగిన బంగారం ధర, అక్టోబర్ 4, శనివారం ధరలు ఇవే..
పసిడి ప్రియులకు బంగారం ధరలు బిగ్ షాక్ ఇచ్చాయి. ఈ నెల తగ్గుతాయనుకుంటే ఫస్ట్ వారంలోనే ధరలు నింగిని తాకాయి.నిన్న తగ్గినట్టే తగ్గిన బంగారం ధరలు నేడు అమాతం పెరిగాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకున్న నిర్ణయాలతో బంగారం ధరలు విపరీతమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయి. డాలర్ విలువ తగ్గడంతో పెట్టుబడిదారులు బంగారాన్ని కొనుగోలు చేస్తున్నారు.ఇతరత్రా వాటిల్లో
ట్రంప్ లక్ష డాలర్ల వీసా ఫీజుపై బిగ్ షాక్.. అమెరికా కోర్టులో కేసు.. ఎవరు వేశారంటే..
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రకటించిన కొత్త H-1B వీసాలపై 100,000 డాలర్ల రుసుము ప్రపంచ వ్యాప్తంగా పెద్ద దుమారాన్ని రేపింది. ఈ ఆదేశాన్ని వ్యతిరేకిస్తూ యూనియన్లు, యజమానులు, విశ్వవిద్యాలయ ప్రొఫెసర్లు, నర్సింగ్ సంస్థలు, మతపరమైన సంఘాలు కలిసి ఫెడరల్ కోర్టులో కేసు వేశారు. శాన్ ఫ్రాన్సిస్కోలో దాఖలైన ఈ కేసు.. ట్రంప్ తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా
ఈ గోల్డ్ ETFs తో పెట్టుబడిదారుల పంట పండింది.. ఏకంగా 66 శాతం రిటర్న్స్ వచ్చాయి..
డిజిటల్ బంగారం పెట్టుబడులలో గోల్డ్ ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (ETFs) అనేవి భారతీయ పెట్టుబడిదారులకు ప్రముఖ ఆదాయంగా మారాయి. సంప్రదాయ భౌతిక బంగారాన్ని కొనుగోలు చేయడం సురక్షితమే. అయితే ఖర్చుతో కూడిన పని ఇది. ఈ నేపథ్యంలో గోల్డ్ ETFs వినియోగదారులకు సౌలభ్యం, పారదర్శకత, మార్కెట్-లింక్డ్ రాబడిని అందిస్తున్నాయి. ఈ నిధులు భౌతిక బంగారం ధరను ట్రాక్
హైదరాబాద్లోని 28 ఏళ్ల ఐటీ ప్రొఫెషనల్ తన తల్లిదండ్రుల ఆర్థిక ఆధారాన్ని స్థిరమైన ఆదాయంగా మార్చాడు, వారికి భద్రత మరియు మానసిక ప్రశాంతత ఇచ్చాడు. చిన్నతనంలో ఆర్థిక కష్టాల్లో పెరిగిన అతను, తల్లిదండ్రులు చేసే త్యాగాలను నేరుగా చూసాడు భోజనం వదిలేయడం, స్కూల్ ఫీజులు కష్టపడటం వంటివి.నా ఆదాయం ఆగిపోతే వాళ్లు ఎలా బతుకుతారో భయం ఎప్పుడూ
తెలంగాణ ఆర్థిక పరిస్థితి రోజురోజుకూ క్షీణిస్తోంది.... అసలు అప్పులు ఎందుకు పెరిగిపోతున్నాయి!
తెలంగాణ రాష్ట్రంలో పెరుగుతున్న అప్పుల భారంతో తీవ్రమైన ఆర్థిక సమస్యల్లో పడుతుంది. భారత్లో యువ రాష్ట్రంగా 2026 మార్చి వరకు రాష్ట్రం రూ. 5.46 లక్షల కోట్ల అప్పు మిగిలిందని అంచనా. ఇది రాష్ట్ర మొత్తం ఆర్థిక ఉత్పత్తి GSDPలో 28%కు సమానం. కానీ రాష్ట్ర కార్పొరేషన్ల ద్వారా ప్రభుత్వం గ్యారంటీతో తీసుకున్న ఆఫ్-బడ్జెట్ లోన్లను కూడా
UPIలో కొత్త అవకాశం... QR స్కాన్ చేసి EMIలో చెల్లించండి
భారతీయులందరికీ UPI ఫీచర్ కొత్త రూపంలో వస్తోంది. ఇప్పుడు చిన్న బిల్లులు లేదా పెద్ద మొత్తాల చెల్లింపులు ఇప్పుడు QR కోడ్ స్కాన్ చేయడం ద్వారా EMIలో చెల్లించుకోవచ్చు. ఇది డిజిటల్ పేమెంట్స్ ను మరింత సులభతరం చేస్తుంది. స్టెప్-బై-స్టెప్ గైడ్ ఫాలో అవుతూ, మీ ఇనిస్టాల్మెంట్ ప్లాన్ ఎంచుకుని సులభంగా పేమెంట్ పూర్తి చేయొచ్చు. నేషనల్
RBI కొత్త సిస్టమ్... రేపటి నుంచి చెక్ క్లియరెన్స్ ఫాస్ట్గా గంటల్లోనే క్లియర్ అవుతాయి
బ్యాంకింగ్ వ్యవహారాల్లో ఎక్కువు ఇబ్బంది పెడుతున్న సమస్యలలో చెక్కుల సెటిల్మెంట్ ఆలస్యం ఒకటి. దానికి RBI తీసుకువచ్చిన తాజా సిస్టమ్ ద్వారా చెక్కులు కొద్ది గంటల్లోనే అదే రోజు క్లియర్ అయ్యేటట్లు రూల్స్ ను తీసుకొని వచ్చారు. రేపు 4 అక్టోబర్ 2025 నుండి ఆ సిస్టమ్ మొదలుకానుంది. HDFC, ICICI వంటి ప్రైవేట్ బ్యాంకులు ఇప్పటికే
AI ప్రపంచంలో కొత్త మైలురాయి... భారతీయ టెక్ నిపుణుడైన రాహుల్ పాటిల్ ఇప్పుడు ఆంత్రోపిక్ కొత్త CTO
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) రంగంలో వేగంగా ఎదుగుతున్న అమెరికా సంస్థ ఆంత్రోపిక్ ఇప్పుడు భారతీయ టెక్ నిపుణుడైన రాహుల్ పాటిల్ ను చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ CTO గా నియమించింది. OpenAI, గూగుల్, మైక్రోసాఫ్ట్, మెటా వంటి టెక్ దిగ్గజాలతో పోటీ పెరుగుతున్న సమయంలో ఆంత్రోపిక్ తన టెక్ బేస్ను బలపరచడానికే ఈ నిర్ణయం తీసుకుంది. రాహుల్
వాట్సాప్ని తలదన్నే ఫీచర్లతో దుమ్మురేపుతున్న అరట్టై యాప్.. స్వదేశీ యాప్ ప్రత్యేకతలు ఇవే..
2025లో దేశీయ టెక్ దిగ్గజం జోహో కార్ప్ రూపొందించిన Arattai మెసేజింగ్ యాప్ సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది. ఇప్పుడు ఈ యాప్ భారత వినియోగదారుల మధ్య తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ప్రపంచంలో ఇతర ప్రసిద్ధ మెసేజింగ్ యాప్లకు వాట్సాప్, సిగ్నల్, టెలిగ్రామ్ లాంటి ప్రత్యర్థులు ఉన్నప్పటికీ.. అరట్టై కొన్ని ప్రత్యేక ఫీచర్లతో వాటిని వెనుకకు
మైక్రోసాఫ్ట్లో కొన్ని బాధ్యతల నుంచి తప్పుకుంటూ సత్యనాదెళ్ల కీలక నిర్ణయం..కారణం ఏంటంటే..
మైక్రోసాఫ్ట్లో తాజాగా చోటుచేసుకున్న నాయకత్వ మార్పు చోటు చేసుకుంది. అయితే ఇది కేవలం ఒక రీస్ట్రక్చరింగ్ చర్యగా కాకుండా, సంస్థ భవిష్యత్తు వ్యూహంలో కీలక మలుపుగా భావించబడుతోంది. కంపెనీ సీఈఓ సత్య నాదెళ్ల తన రోజువారీ కమర్షియల్ కార్యకలాపాల పర్యవేక్షణ నుండి తప్పుకుని.. పూర్తిగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) విప్లవంపై దృష్టి సారించనున్నారు. ఈ నిర్ణయం ద్వారా
Grok AIకి వీడియో గేమ్స్ నేర్పడానికి ఉద్యోగులు కావలెను..జీతం గంటకు 45 నుంచి 100 డాలర్లు..
ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు, వినూత్న ఆలోచనలతో ఎప్పుడూ వార్తల్లో నిలిచే ఎలాన్ మస్క్ (Elon Musk) కృత్రిమ మేధ (AI) రంగంలో మరో కొత్త ప్రయోగానికి తెరలేపారు. ఆయన ఆధ్వర్యంలో నడుస్తున్న స్టార్టప్ సంస్థ ఎక్స్ఏఐ (xAI) అభివృద్ధి చేసిన గ్రోక్ (Grok) AI చాట్బాట్ ఇప్పటికే టెక్స్ట్ ఆధారిత సంభాషణల్లో తన ప్రత్యేకతను చూపుతోంది. అయితే
పూణేలో TCS 2,500 ఉద్యోగులను బలవంతంగా రిజైన్ చేయించబడ్డారని NITES యూనియన్ ఆరోపణ!
భారతదేశంలో అతి పెద్ద IT కంపెనీ TCS ఇటీవల సుమారు 12,000 ఉద్యోగాలను తగ్గించడానికి ప్రకటించిన తర్వాత, పూణెలోని ఉద్యోగుల యూనియన్ NITES కంపెనీ పై 2,500 మంది ఉద్యోగులను బలవంతంగా రిజైన్ చేయించారని ఆరోపించింది. యూనియన్, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ కి లేఖ రాస్తూ ఉద్యోగుల హక్కులను రక్షించమని అభ్యర్థించింది. TCS ఈ ఆరోపణలను
హైదరాబాద్ రియల్ఎస్టేట్ మీద కన్నేసిన ఎన్నారైలు..అక్కడ సంపాదించిన డబ్బంతా పెట్టుబడిగా..
Hyderabad Real Estate 2025: హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ 2025లో NRI పెట్టుబడిదారుల దృష్టిని ఆకర్షిస్తోంది. NRIs నగరాన్ని కేవలం స్వదేశానికి తిరిగి వచ్చే భావోద్వేగంతో చూడటమే కాకుండా, భవిష్యత్తులో అధిక రాబడి సాధించగల పెట్టుబడి అవకాశాలుగా కూడా పరిశీలిస్తున్నారు. నగరంలో ఆకాశాన్ని అంటుతున్న మౌలిక సదుపాయాల అభివృద్ధి, IT, ఫార్మా రంగాల్లో పెరుగుతున్న అవకాశాలు..
భారతీయ WFH ఉద్యోగులకు షాక్… ఎందుకు అమెరికన్ కంపెనీ కేవలం 4 నిమిషాల కాల్లో ఉద్యోగులను ఫైర్ చేసింది!
ఇది ఇటీవల రెడ్డిట్ లో ఒక భారతీయ ఉద్యోగి పంచుకున్న ఒక కథ. ఆయన చెప్పినట్టే, అమెరికాలోని కంపెనీ భారతీయ ఉద్యోగులలో ఎక్కువ మందిని ఎలాంటి ముందస్తు హెచ్చరిక లేకుండా కేవలం 4 నిమిషాల కాల్ ద్వారా ఉద్యోగం నుంచి తొలగించింది. ఈ విషయం సోషల్ మీడియాలో చర్చకు కారణమైంది. ఈ ఉద్యోగి US-లోని కంపెనీ
2 సంవత్సరాల జీతం ఇచ్చి ఉద్యోగులను తొలగిస్తున్న టీసీఎస్.. కారణం ఏంటంటే..
భారతదేశపు అతిపెద్ద ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) తన ఉద్యోగులలో కొంతమందికి రెండేళ్ల వరకు విరమణ ప్యాకేజీలను అందిస్తున్నట్లు తాజా నివేదికలు వెల్లడించాయి. మనీకంట్రోల్ తెలిపిన వివరాల ప్రకారం, కంపెనీ తన ఉద్యోగు సంఖ్యను పునర్వ్యవస్థీకరించే ప్రయత్నం చేస్తోంది. AI ఒత్తిడి, మారుతున్న క్లయింట్ల డిమాండ్ల కారణంగా అవసరం తగ్గిన కొంతమంది ఉద్యోగులను తొలగిస్తోంది.
రూ. 6,500 తగ్గిన బంగారం ధర, పసిడి ప్రియులు వెంటనే కొనేయండి, అక్టోబర్ 3 శుక్రవారం ధరలు ఇవే..
పెట్టుబడిదారులకు బంగారం స్వర్గధామంగా మారిపోవడంతో పసిడికి పుల్లు డిమాండ్ ఏర్పడింది. ప్రపంచ వ్యాప్తంగా ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నప్పుడల్లా ఇన్వెస్టర్లు బంగారం మీద తమ పెట్టుబడులను పెడుతున్నారు. దీంతో బంగారం ధరకు రెక్కలు వస్తున్నాయి. భౌగోళిక రాజకీయ అనిశ్చితుల నేపథ్యంలో పెట్టుబడిదారులు సురక్షిత ఆస్తిగా బంగారాన్ని చూస్తున్నారు.ఇక డాలర్తో పోల్చుకుంటే రూపాయి క్షీణిస్తూ పోవడం కూడా పసిడి
వైజాగ్ తర్వాత… నారా లోకేష్ అనంతపురాన్ని కొత్త ఇన్వెస్ట్మెంట్ హబ్గా పిలుస్తున్నారు
అక్టోబర్ 2న సోషల్ మీడియాలో ఆంధ్రప్రదేశ్ ఐటీ మంత్రి నారా లోకేష్ మరియు కర్ణాటక ఐటీ-బీటీ మంత్రి ప్రియాంక్ ఖార్గే మధ్య ఘాటు మాటల యుద్ధం సాగింది. ఈ ఆన్లైన్ వార్కు కారణం లోకేష్ బెంగళూరులోని కంపెనీలను ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం వైపు కార్యకలాపాలు మార్చాలని ఓపెన్ ఆహ్వానం ఇవ్వడమే. లోకేష్ మనీ కంట్రోల్ ప్రచురించిన ఔటర్ రింగ్
అమెరికా నుంచి ప్రాజెక్టులు రాక కుప్పకూలుతున్న టీసీఎస్, ఆందోళనలో ఐటీ రంగం..
భారతదేశపు అతిపెద్ద ఐటీ సేవల సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ లిమిటెడ్ (TCS) వచ్చేవారం తన రెండవ త్రైమాసిక ఆర్థిక ఫలితాలను ప్రకటించనుంది. అయితే ఈసారి ఫలితాలపై మార్కెట్ దృష్టి కేవలం ఆదాయ గణాంకాలకే పరిమితం కాదు. H-1B వీసా రుసుముల పెరుగుదల, AI ఆధారిత ఉద్యోగాల తొలగింపులు, అలాగే ప్రపంచ క్లయింట్ల ఖర్చు మందగమనం వంటి
భారతదేశంలో అత్యధిక లాభాలు ఇచ్చే 5 మ్యూచువల్ ఫండ్స్
ఈ రోజుల్లో, US-China ట్రేడ్ టెన్షన్, మిడ్ఈస్ట్ సిట్యువేషన్, మార్కెట్లో వోలాటిలిటీని పెంచాయి. ఇలాంటి అస్థిర పరిస్థితుల్లో, సరైన స్ట్రాటజీతో, రిస్క్ను శ్రద్ధగా, క్రమపద్ధతిగా కంట్రోల్ చేసే ఫండ్స్ ఇన్వెస్టర్స్కు మంచి ఆప్షన్ అవుతాయి. ఇక్కడ 5 సంవత్సరాల రిటర్న్ ఆధారంగా భారత్లో టాప్- ప్రదర్శిస్తున్నారుమంచి లాభం ఇచ్చే మ్యూచువల్ ఫండ్స్ ను చూద్దాం. ఇవి కేవలం