Jio లా Campa Sureతో రీలయన్స్ వాటర్ మార్కెట్లో ప్రభంజనం సృష్టిస్తుందా?
రీలయన్స్ మళ్లీ కొత్త ప్రోడక్ట్తో మార్కెట్లోకి ఎంటర్ అవుతోంది. ఇప్పుడు క్యాంపా ష్యూర్ అనే కొత్త ప్యాకేజ్డ్ వాటర్ బ్రాండ్ను మార్కెట్లో ప్రవేశపెడుతోంది. ఇది రూ.30,000 కోట్ల విస్తృతమైన ప్యాకేజ్డ్ వాటర్ మార్కెట్లో కొత్త పోటీని సృష్టించడానికి లక్ష్యంగా ఉంది. రీజనల్ బాటిలర్లతో భాగస్వామ్యం చేసుకుని, కాంపిటిటర్ల కంటే 20-30% తక్కువ ధరల్లో ఈ బ్రాండ్ అందుబాటులో
గూగుల్ కూడా AI బిజినెస్ కోసం వందల ఉద్యోగాలను తగ్గించింది.. కారణం తెలుసా?
గూగుల్ కూడా AI బిజినెస్ను ముందుకు తీసుకెళ్లడంలో భాగంగా, కొంతమంది ఉద్యోగులను తగ్గించడం మొదలుపెట్టింది. ఇది ఖర్చులు తగ్గించుకోవడానికి మరియు AI లో పెట్టుబడులను పెంచుకోవడానికి ఒక భాగం. CNBC కు లభించిన అంతర్గత డాక్యుమెంట్స్ ప్రకారం, ఈ ఉద్యోగాలు యూజర్ల అనుభవాన్ని డేటా ఆధారంగా అర్థం చేసుకోవడంలో మరియు ఆన్లైన్ ప్లాట్ఫామ్ వాడినప్పుడు, అందించే సేవలపై
తల్లిదండ్రులు కష్టపడి సంపాదించిన డబ్బంతా పిల్లల చదువుకే ఖర్చు చేస్తూ ఉంటారు. స్కూల్ ఫీజులే ఇప్పుడు లక్షల్లో ఉంటున్నాయి. ఏటా పెరుగుతున్న ఈ ఖర్చులు చాలా కుటుంబాలకు భారంగా మారుతున్నాయి. జీతం పెరగకపోయినా ఫీజులు మాత్రం డబుల్ స్పీడ్లో పెరుగుతూనే ఉన్నాయి. ఫలితంగా చాలామంది లోన్లు తీసుకుని ఫీజులు కడుతున్నారు, ఇది ఇంకా పెద్ద ఒత్తిడిగా మారుతోంది.
బంగారం కొనుగోలుకు ఇప్పట్లో వెళ్లకండి.. అమెరికా ప్రభుత్వ షట్డౌన్ దెబ్బకు నిపుణులు సీరియస్ హెచ్చరిక
అమెరికా ప్రభుత్వ షట్డౌన్ అంటే ఆర్థిక వ్యవస్థలోనే కాకుండా ప్రపంచ మార్కెట్లపై కూడా తీవ్ర ప్రభావం చూపే పరిణామంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా బంగారం మార్కెట్ విషయంలో దీని ప్రభావం మరింత స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే రాజకీయ అస్థిరత లేదా ఆర్థిక సంక్షోభం వచ్చినప్పుడల్లా పెట్టుబడిదారులు విశ్వసనీయమైన, సురక్షితమైన ఆస్తుల వైపు దృష్టి మళ్లిస్తారు. అలాంటి సమయాల్లో బంగారం
ఒకే ఏడాదిలో ఈ స్టాక్ రూ.1 లక్షను 9.4 లక్షలుగా ఎలా మార్చింది?
బెంగళూరులోని కొలాబ్ ప్లాట్ ఫామ్స్, సాఫ్ట్వేర్ ప్రాసెసింగ్, జాబ్-వర్క్ మరియు సెక్యూరిటీస్ ట్రేడింగ్ రంగాల్లో వేగంగా ఉన్న స్మాల్-క్యాప్ స్టాక్. ఈ స్టాక్ కేవలం ఒక ఏడాదిలోనే 824% రాబడిని అందించడంతో ఇన్వెస్టర్ల దృష్టిని ఆకర్షించింది. ఈ స్టాక్ ఇప్పుడు రూ.150 కంటే తక్కువ ధరలో లభించటం మరియు స్థిరమైన వ్యూహాలతో కంపెనీ స్థానం పెరుగుతూ ఉండటమే
ORR కంపెనీలు WFH రద్దు తర్వాత బెంగళూరులో ఉద్యోగులు ఎందుకు కార్పూల్ వైపు తిరుగుతున్నారు?
బెంగళూరులో ORR ప్రాంతంలోని కంపెనీలు WFH మరియు హైబ్రిడ్ పని మోడల్ రద్దు చేయడంతో, ఉద్యోగులు కార్పూల్ ద్వారా ప్రయాణించటానికి చూస్తున్నారు. టాక్సీ-కార్పూల్ ప్లాట్ఫామ్ క్విక్ రైడ్ చెబుతున్నట్టుగా, రోజుకి 25,000 కార్పూల్ రైడ్లలో సగం ORR మరియు దగ్గరి ప్రాంతాల నుండి రైడ్స్ బుకింగ్ వస్తున్నాయి. కొన్ని కంపెనీలు సెప్టెంబర్లో ఫుల్-టైమ్ ఆఫీస్కు మొత్తానికి రామన్నాయి.
భారతదేశంలోని అత్యంత ధనవంతుల జాబితా 2025 విడుదల, అదానిని వెనక్కి నెట్టేసిన ముఖేష్ అంబానీ
Hurun Rich List 2025 :'భారతదేశంలోని అత్యంత ధనవంతుల జాబితా 2025'ఎట్టకేలకు విడుదలైంది. ఈ జాబితాలో, పారిశ్రామికవేత్త ముఖేష్ అంబానీ, అతని కుటుంబం మరోసారి భారీ సంపద విలువతో భారతదేశపు అత్యంత ధనవంతుల జాబితాలో అగ్రస్థానంలో నిలిచారు. వారి మొత్తం సంపద రూ. 9.55 లక్షల కోట్లు. గత సంవత్సరం అగ్రస్థానంలో ఉన్న గౌతమ్ అదానీ, అతని
భారతదేశంలో కొత్త బిలియనీర్స్ ఏ రంగాల నుండి వస్తున్నారో తెలుసా?
M3M హురున్ ఇండియా ధనవంతుల జాబితా 2025 తాజాగా రిలీజ్ అయ్యింది. ఈ లిస్ట్ చూసితే, భారతదేశంలో సంపద సృష్టిస్తున్న ప్రధాన రంగాలు ఏవో స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఫార్మాస్యూటికల్స్, ఇండస్ట్రియల్ ప్రొడక్ట్స్, కెమికల్స్, సాప్ట్ వేర్ వంటి రంగాల్లో సంపద ఎక్కువగా సృష్టిస్తుంది. అలాగే, జ్యువెలరీ, కన్స్ట్రక్షన్ లాంటి ఎమర్జింగ్ రంగాలు కొత్త బిలియనియర్స్ ను సృష్టిస్తున్నాయి.
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. డీఏ 3 శాతం పెంచుతూ కేంద్రం కీలక నిర్ణయం
లక్షలాది మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు కేంద్రం శుభవార్తను అందించింది. కేంద్ర మంత్రివర్గం ఈ రోజు కరవు భత్యం (DA), కరవు ఉపశమనం (DR)లో 3 శాతం పెంపును ఆమోదించింది. ఈ పెంపు జూలై 1 నుండి అమలులోకి వస్తుంది. అక్టోబర్లో పెరిగిన జీతంతో పాటు ఉద్యోగులు మూడు నెలల బకాయిలను కూడా పొందుతారు. ప్రధానమంత్రి
బంగారం, బిట్కాయిన్ మర్చిపోండి… రాబర్ట్ కియోసాకి చెప్పిన $100 → $500 అవ్వబోయే ఇన్వెస్ట్మెంట్ ఇదే!
అమెరికా వ్యాపారవేత్త, రచయిత మరియు రిచ్ డాడ్ పూర్ డాడ్ పుస్తకంతో పేరుపొందిన రాబర్ట్ కియోసాకి ఇప్పుడు బంగారం, బిట్కాయిన్ లాంటి పాపులర్ ఇన్వెస్ట్మెంట్స్ను పక్కన పెట్టి వెండి లోనే పెట్టుబడి పెడతానని చెప్పారు. ఆదివారం ఆయన సోషల్ మీడియాలో ఇలా రాశారు నా దగ్గర $100 ఉంటే నేను ఏం కొంటాను? నేను మరిన్ని వెండి
విశాఖపట్నంలో గూగుల్ డేటా సెంటర్ భూమి సేకరణ.. ఎకరాకు రూ.2.55 లక్షలు పెంపును ప్రకటించిన ప్రభుత్వం
విశాఖపట్నం జిల్లా ఆనందపురం మండలం తర్లువాడలో గూగుల్ డేటా సెంటర్ కోసం సేకరించాలనుకుంటున్న భూమికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పరిహారం పెంచాలని నిర్ణయించింది. భూసేకరణలో ఇంత పెంపు గతంలో ఏరోజూ జరగలేదని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు తెలిపారు. రైతులు మరింత పరిహారం కోరుతూ చేసిన విజ్ఞప్తిని ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్ళారు. ఈ నేపథ్యంలో
US షట్ డౌన్.. బంగారం రికార్డు ధరకు ఎందుకు చేరిందో తెలుసా..
ఈరోజు బుధవారం బంగారం ధర రికార్డు స్థాయికి చేరింది ఎందుకంటే USలో ప్రభుత్వ షట్ డౌన్ ప్రమాదం పెరుగుతున్న నేపథ్యంలో పెట్టుబడిదారులు సేఫ్-హేవెన్ ఆస్తులపై దృష్టి సారించారు. అలాగే, అమెరికా లేబర్ మార్కెట్ లోని నిష్ప్రభ డేటా ఫెడరల్ రిజర్వ్ మరింత వడ్డీ రేటు తగ్గింపుల అవకాశం ఉన్నదని సూచించింది. ఈ ఏడాది బంగారం ధరలో భారీ
అక్టోబర్లో 20 రోజులు బ్యాంకులకు సెలవులు.. పనులు ఉంటే ముందుగానే ప్లాన్ చేసుకోండి
October Bank Holidays: ఈ ఆర్థిక సంవత్సరంలో మరో నెల ముగిసింది. కొత్తగా ప్రారంభమవుతున్న అక్టోబర్ మాసంలో దాదాపుగా 20 రోజులు బ్యాంకులు మూతపడనున్నాయి.సాధారణ వారాంతపు సెలవులతో పాటు పండుగలు, జాతీయ దినోత్సవాల కారణంగా ఈ నెలలో ఎక్కువ రోజులు బ్యాంకులకు సెలవులు ఉండబోతున్నాయి. రిజర్వ్ బ్యాంక్ (RBI) ఇప్పటికే అధికారికంగా ఈ జాబితాను విడుదల చేసింది.
అమెరికా ప్రభుత్వం షట్డౌన్.. ఏం తెరిచి ఉంటాయి, ఏం మూసివేస్తారు? అసలెందుకు మూతపడింది ?
US Government Shut down: మంగళవారం అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, కాంగ్రెస్ మధ్య వ్యయ బిల్లుపై ఏకాభిప్రాయం కుదరకపోవడంతో అమెరికా ప్రభుత్వం మూతపడింది. దీని ఫలితంగా దేశంలోని అనేక ప్రభుత్వ సేవలు, ఉద్యోగులు ప్రజా జీవితం ప్రభావితమవుతున్నాయి. రాయిటర్స్ తెలిపిన వివరాల ప్రకారం.. ఈసారి జరిగిన షట్డౌన్ గతంలోని మూతపడే పరిస్థితుల కంటే భిన్నంగా ఉండనుంది. ట్రంప్
రెపోరేటు నో ఛేంజ్..సామాన్యులకు లభించని ఊరట..ఆర్బీఐ గవర్నర్ ఏమి చెప్పారంటే..
పండుగ సీజన్లో వినియోగదారులకు ఎటువంటి ఉపశమనం లభించలేదు. ఈ రోజు జరిగిన ద్రవ్యపరపతి సమావేశంలో ఆర్బిఐ మరోసారి రెపో రేటును యథాతథంగా ఉంచింది. ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాల గురించి సెంట్రల్ బ్యాంక్ మానిటరీ పాలసీ కమిటీ (ఎంపిసి) తీసుకున్న నిర్క్షయాలను ఆర్బిఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా వివరిస్తూ.. పాలసీ రేట్లను కమిటీ యథాతథంగా ఉంచాలని నిర్ణయించిందని
అక్టోబర్ తొలి రోజే పసిడి ప్రియులకు షాక్, భారీగా పెరిగిన బంగారం ధర, ఈ రోజు ధరలు ఇవే..
Gold ధర అక్టోబర్ నెల తొలిరోజే సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది. తొలి రోజే భారీగా పెరిగి పసిడి ప్రియులకు షాకిచ్చింది. భౌగోళిక రాజకీయ అనిశ్చితుల నేపథ్యంలో పెట్టుబడిదారులు సురక్షిత ఆస్తుల వైపు మొగ్గు చూపుతున్నారు. దీంతో బంగారానికి విపరీతమైన డిమాండ్ ఏర్పడింది . డాలర్తో పోల్చుకుంటే రూపాయి క్షీణిస్తూ పోవడం కూడా పసిడి పెరుగుదలకు ముఖ్య
సుదీప్ కున్నుమల్ CHROగా… టీసీఎస్లో వచ్చే పెద్ద మార్పులు ఏమిటో చూడాలి!
టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS)లో టాప్ మేనేజ్మెంట్లో కీలక మార్పు చోటుచేసుకుంది. కంపెనీ సీనియర్ లీడర్ మిలింద్ లక్కడ్ రిటైర్మెంట్ తీసుకోగా, ఆయన స్థానంలో సుదీప్ కున్నుమల్ కొత్త చీఫ్ హ్యూమన్ రిసోర్సెస్ ఆఫీసర్ CHRO గా బాధ్యతలు చేపట్టారు. ఈ మార్పు అక్టోబర్ 1, 2025 నుండి అమల్లోకి వచ్చింది. ఇది అకస్మాత్తుగా వచ్చిన నిర్ణయం
దసరాకు ముందే 14 ఏళ్ల రికార్డులు బద్దలు కొట్టిన బంగారం.. విలవిలలాడుతున్న పసిడి ప్రియులు
బంగారం ధర పెరుగుదల ఇప్పట్లో ఆగే సూచనలు కనిపించడం లేదు. నిన్న ట్రేడింగ్ ప్రారంభం కావడంతో బంగారం ధరలు దాదాపు రూ. 1,200 పెరిగి కొత్త రికార్డు స్థాయికి చేరుకున్నాయి. అమెరికా ప్రభుత్వ షట్డౌన్, మరిన్ని వడ్డీ రేటు కోతలు విధించే అవకాశం Gold ధర పెరుగుదలకు ఆజ్యం పోశాయి. ఇది 14 సంవత్సరాలలో దాని ఉత్తమ
2–3 వారాల్లో పెరిగే షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కోసం నిపుణుల సిఫార్సు చేసిన 6 స్టాక్లు ఇవే
ఇండియన్ స్టాక్ మార్కెట్ గత కొన్ని నెలల్లో కొంచెం ఒడిదుడుకులా ఉంది. కొన్ని కంపెనీలు తక్కువ లాభాలు, ఎక్కువ ధర, గ్లోబల్ పరిస్థితులు, ఫారిన్ ఫండ్స్ అవుట్ఫ్లో వంటి కారణాలతో ఇన్వెస్టర్లు జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. Nifty 50 గత ఎడాదిలో సుమారు 5% తగ్గింది. ఇలాంటి పరిస్థితుల్లో, నిపుణులు షార్ట్ టర్మ్లో జాగ్రత్తగా ఉండి,
ఒక్క నెలలోనే జాక్పాట్! సెప్టెంబర్లో ఇన్వెస్టర్లకు 188% లాభం ఇచ్చిన 5 షేర్స్ ఇవే
సెప్టెంబర్ నెల స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు రోలర్ కోస్టర్లా అనిపించింది. ఒక వైపు సెన్సెక్స్, నిఫ్టీ వరుసగా నష్టాల్లో క్లోజ్ అవుతుండగా, మరోవైపు కొన్ని స్టాక్స్ మాత్రం ఊహించని రీతిలో జూమ్ చేశాయి. కేవలం 22 రోజుల్లోనే 50% పైగా రిటర్న్ ఇచ్చిన కంపెనీలు కూడా ఉన్నాయి. వీటిలో ఐదు స్టాక్స్ ఇన్వెస్టర్ల దృష్టిని బాగా ఆకర్షించాయి.
ప్రపంచంలో అత్యధిక బంగారం–వెండి నిల్వలు ఉన్న దేశాలు ఏవో తెలుసా?
బంగారం, వెండి మన జీవితంలో ఎప్పటికీ ప్రత్యేక స్థానంలో ఉంటాయి. బంగారం ఎల్లప్పుడూ మీకు ప్రత్యేకమైన విలువ కలిగింది. అది ఒక ఆభరణం లాగానే కాకుండా మన సంపదను భద్రంగా ఉంచే మార్గంగా కూడా ఉంది. ఆర్థిక సమస్యలు లేదా రాజకీయ అస్థిరత వచ్చినప్పుడు, మనం డబ్బుకి బదులు బంగారాన్ని ఎక్కువగా ప్రాధాన్యం ఇస్తాము. ప్రజలలో ఒక
ట్రంప్ H-1B వీసా దెబ్బ.. అత్యున్నత ఉద్యోగాలను భారత్కి తరలిస్తున్న అమెరికన్ కంపెనీలు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొత్తగా తీసుకొచ్చిన H-1B వీసా మార్పులు కారణంగా, ఎక్కువ విలువ కలిగిన ఉద్యోగాలను అమెరికా కార్యాలయాల నుండి భారత్లోని గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్ (GCCs)కు తరలించడం వేగవంతమవుతోంది. ఇది భారత్కి గ్లోబల్ ఇన్నోవేషన్, సర్వీసెస్ ఎక్స్పోర్ట్స్లో మరింత భాగస్వామ్యం కల్పించే అవకాశం సృష్టిస్తోందని ఇక్కడి పరిశ్రమ నిపుణులు చెబుతున్నారు. సెప్టెంబర్ 2025లో,
RBI కొత్త మార్గదర్శకాలు... ఇప్పుడు బంగారం &వెండి మీద రుణాలు మరింత సులభం
ఇప్పటివరకు బంగారం అంటే మనకు గుర్తొచ్చేది ఆభరణాలు... గోల్డ్ లోన్ అంటే ఎక్కువగా జువెలర్ల కు వచ్చేది. కానీ ఇకపై కథ మారబోతోంది! అక్టోబర్ 1, 2025 నుంచి అమల్లోకి రానున్న ఆర్బీఐ కొత్త మార్గదర్శకాలు రుణాలపై మంచి ఊరటనిస్తాయి. ముఖ్యంగా బంగారం, వెండి ఆధారంగా రుణం తీసుకునే వారికి ఇవి మరింత సౌలభ్యం కలిగించబోతున్నాయి. ఇంతవరకు
షట్డౌన్ దిశగా అమెరికా..లక్ష మంది ప్రభుత్వ ఉద్యోగులకు డేంజర్ బెల్స్.. కారణం ఏంటంటే..
అమెరికా ప్రభుత్వం మరోసారి షట్డౌన్ సమస్యలో కూరుకుపోబోతోంది. ఈ షట్డౌన్ జరిగితే, కొన్ని ప్రభుత్వ సేవలు నిలిపివేయవచ్చు.అలాగే ఉద్యోగాల నియామకాలు ఆగిపోతాయి, అలాగే కొన్ని ఉద్యోగాలు తొలగించడం జరుగుతుంది. వైట్ హౌస్ తెలిపిన సమాచారం ప్రకారం ఈ షట్డౌన్ గతంలో ఎదుర్కొన్న వాటితో పోలిస్తే కఠినంగా ఉంటుంది. ప్రభుత్వ పరిమాణం తగ్గే అవకాశం ఉంది. ఉద్యోగులు పెద్ద
ట్రంప్ దెబ్బకు దిగొచ్చిన యూట్యూబ్..24.5 మిలియన్ డాలర్లుకు అకౌంట్ సెటిల్మెంట్
జనవరి 6, 2021న జరిగిన కాపిటల్ హిల్ అల్లర్ల తర్వాత మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన యూట్యూబ్ ఖాతా సస్పెన్షన్ పై దావా వేసిన సంగతి విదితమే. తాజాగా దానిని పరిష్కరించుకోవడానికి యూట్యూబ్ 24.5 మిలియన్ డాలర్లు అమెరికా అధ్యక్షుడికి చెల్లించనుంది. ఈ ఒప్పందం కాలిఫోర్నియా ఫెడరల్ కోర్టు లో జరిగింది. కోర్టు ప్రకటనలో, ఈ
పండుగకు ముందు కేంద్రం పెద్ద సర్ప్రైజ్... కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 30 రోజుల బోనస్!
పండుగ సీజన్ దగ్గరగా వచ్చినప్పుడు, మార్కెట్లు, షాపులు, ఆఫీసులు అన్నీ జోరుగా పని చేస్తుంటాయి. ఇలాంటి సమయంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు కూడా సాధారణ కష్టాలతో పాటు ఫెస్టివల్ ఉత్సాహాన్ని ఆస్వాదించాల్సి ఉంటుంది. ఆ సంతోషాన్ని మరింతగా boost చేయడానికి, కేంద్ర ప్రభుత్వం ఈసారి 30 రోజుల జీతానికి సమానం అయిన తాత్కాలిక బోనస్ ప్రకటించింది. చిన్న
భారతదేశంలో రూ. 30 వేల కోట్ల బంగారం నిల్వలు.. ప్రజల వద్దే 25 వేల టన్నుల బంగారం
గత పది సంవత్సరాల్లో ప్రపంచవ్యాప్తంగా బంగారం ధరలు అపూర్వ స్థాయికి చేరాయి. ఈ ర్యాలీ భారతదేశానికి ఎన్నడూ లేని విధంగా విపరీతమైన లాభాలను తెచ్చింది. ప్రస్తుతానికి 10 గ్రాముల బంగారం ధర రూ. 1,18,310 వద్ద ఉంది. ఈ రేట్ల ప్రకారం భారతదేశం మొత్తం బంగారం నిల్వల నుంచి ఓ ఆసక్తికర వార్త బయటకు వచ్చింది. రిజర్వ్
TCS నుంచి 80 వేల మంది ఉద్యోగులు రోడ్డు మీదకు.. కంపెనీ దీనిపై ఏమని చెబుతుందంటే..
దేశంలోనే అతిపెద్ద ఐటీ సేవల సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) ఆగస్టులో ఒక బహిరంగ ప్రకటనలో 12 వేల మంది ఉద్యోగులను తొలగించాల్సి వచ్చిందని వెల్లడించిన సంగతి విదితమే. అయితే, సోషల్ మీడియా వేదికలపై విస్తృతంగా ప్రచారం అవుతున్న సమాచారం ప్రకారం ఈ సంఖ్య చాలా ఎక్కువగా ఉండవచ్చని ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. AX ప్లాట్ఫామ్ వినియోగదారుడు
పండుగ సీజన్లో అసలు హీరో ఎవరో తెలుసా? వాళ్లు లేకపోతే మనకు ఒక చిన్న పని కూడా సరిగా జరగదు
భారతీయ పండుగ సీజన్ అంటే కేవలం షాపింగ్ మాత్రమే కాదు. షాపులు, డెలివరీ, రిటైల్ ఇలా అన్నీ నిరంతరం జోరుగా పని చేస్తునే ఉంటాయి. కానీ ఈ సీజన్ లో ఎక్కువ పని ఎవరికి ఉంటుంది మరియు సెలవలు లేకుండా ఉండేది అంటే డెలివరీ రైడర్స్, షాపింగ్ సిబ్బంది, క్యాబ్ డ్రైవర్లు. పండుగలు వస్తే వారికీ పనిభారం
బెంగళూరులో TCS భారీ లీజు ఒప్పందం.. రూ.975 కోట్ల అద్దెతో కొత్త ఆఫీసు
భారత ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ లిమిటెడ్ (TCS), బెంగళూరులోని సత్వ నాలెడ్జ్ పాయింట్ లో భారీ స్థాయిలో వాణిజ్య కార్యాలయ స్థలాన్ని లీజుకు తీసుకుంది. ప్రాప్స్టాక్ ద్వారా లభించిన పత్రాల ప్రకారం.. టీసీఎస్ దాదాపు 17.52 లక్షల చదరపు అడుగుల ఆఫీస్ స్పేస్ను ఐదు సంవత్సరాలపాటు రూ.975 కోట్ల అద్దెకు తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.
H-1B వేతనాల కొత్త సిస్టమ్ భారతీయ ITకి లాభమా లేక పెద్ద నష్టమా?
ట్రంప్ ప్రభుత్వం ప్రతిపాదించిన H-1B వీసాలో మార్పులు ఎక్కువ జీతం ఇచ్చే కంపెనీలకే ప్రాధాన్యం ఇస్తారనే విషయం విన్న వెంటనే చాలా మంది ఇది ఇండియన్ IT కంపెనీలకు దెబ్బ అనుకున్నారు. కానీ, తాజా విశ్లేషణలు చూస్తే, అంత పెద్ద నష్టం లేదేమో అని నిపుణులకి అనిపిస్తోంది.కొత్త సిస్టమ్లో కేవలం జీతం ఒకటే కాదు. అనుభవం, నైపుణ్యం,
బంగారం, వెండి కొనుగోలు చేయడం వెంటనే ఆపేయండి, హెచ్చరిస్తున్న ప్రముఖ నిపుణులు కృష్ణన్
గత ఏడాదిలో బంగారం, వెండి వంటి విలువైన లోహాలు చారిత్రాత్మక గరిష్టాలను తాకి, పెట్టుబడిదారులకు విశేష లాభాలను అందించాయి. అయితే, ప్రస్తుత పరిస్థితుల్లో ఈ లోహాలపై అతిగా ఆసక్తి చూపకూడదని మార్సెలస్ ఇన్వెస్ట్మెంట్ మేనేజర్స్కు చెందిన కృష్ణన్ వి.ఆర్. హెచ్చరిస్తున్నారు. పెట్టుబడి పోర్ట్ఫోలియోలో బంగారం, వెండికి కేటాయింపును 8 నుండి 10 శాతం పరిధిలోనే ఉంచుకోవాలని ఆయన
చిన్న పెట్టుబడితో స్మార్ట్గా గోల్డ్లో పెట్టుబడి ఎలా చేయొచ్చో తెలుసా?
భారతీయ మహిళల జీవితంలో గోల్డ్ జ్యువెలరీ ఎల్లప్పుడూ ఒక ప్రత్యేక స్థానం కలిగి ఉంటుంది. చిన్ననాటి నుండి బంగారం, వెండి, రత్నాలతో అలంకరించడం అలవాటు, పండుగలు, వివాహాలు, ప్రత్యేక సందర్భాల్లో జ్యువెలరీ తప్పనిసరిగా ఉండాల్సిన అంశం. అది కేవలం అందం మాత్రమే కాదు, భద్రత, సంపద, మరియు భావోద్వేగాల ప్రతీకగా కూడా ఉంటుంది. భారతీయ సంస్కృతిలో, మహిళల
తెలుగు సినిమాలకు బిగ్ షాకిచ్చిన ట్రంప్.. 100 శాతం టారిఫ్ విధిస్తూ సంచలన నిర్ణయం
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోమవారం ఒక పెద్ద ప్రకటన చేశారు. అమెరికా లోపల నిర్మించే సినిమాలు మరియు ఫర్నిచర్పై ఆయన భారీ టారిఫ్ విధించనున్నట్లు చెప్పారు. తన Truth Social పోస్టులో, మా సినిమా పరిశ్రమ ఇతర దేశాల చేత చోరబడ్డింది. ముఖ్యంగా కాలిఫోర్నియాలో బలహీనమైన ప్రభుత్వ కారణంగా పరిస్థితి తీవ్రమైంది. అందుకే, అమెరికా వెలుపల
చైనాకు బదులుగా భారత్కి వచ్చిన ఆపిల్… ఎన్ని ఉద్యోగ అవకాశాలు తెరిచిందో తెలుసా?
2017లో ఆపిల్ మొదటగా ఐఫోన్ SEని భారత్లో ఉత్పత్తి చేయడం ప్రారంభించడంతో దేశానికి ఇది పెద్ద మైలురాయి. ప్రపంచంలో అతిపెద్ద టెక్ కంపెనీలలో ఒకటిగా, చైనా మీద ఆధారపడకుండా భారత్లో ఉత్పత్తిని పెంచాలని ఆపిల్ నిర్ణయించింది. ఆ తర్వాతి 8 సంవత్సరాల్లో ఫలితాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. 2025లో ఆపిల్ తాజా ఫ్లాగ్షిప్ ఐఫోన్ 17 సిరీస్ మరియు
అమెరికాలో భారతీయులు vs అమెరికన్లు నిజంగా ఎవరు ఎక్కువ సంపాదిస్తారు?
అమెరికాలో ఉద్యోగం చేసుకోవాలన్నది చాలా భారతీయుల కల. పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలు, మంచి కెరీర్ గ్రోత్, హై సాలరీస్ వున్నందున అక్కడ పని చేయడం ఆకర్షణీయంగా ఉంటుంది. గడచిన కొన్ని సంవత్సరాలలో H-1B వీసా నియమాలు, కొత్త రూల్స్, పరిమితులు వల్ల కొంత తెలియని పరిస్థితి ఏర్పడింది. అయినప్పటికీ, యువ IT ప్రొఫెషనల్స్ అమెరికాలో ఉద్యోగం పొందడం
పండుగ సీజన్లో హోం, కార్ &పర్సనల్ లోన్స్ పై బ్యాంక్ ప్రత్యేక ఆఫర్లను తెలుసుకోండి
పండుగ సీజన్ అంటే కొత్త ఆఫర్లు, సేవింగ్స్, సౌకర్యాలు అన్ని కలిసిన టైం. ఈ సీజన్లో చాలా బ్యాంకులు హోం, కార్, పర్సనల్ లోన్స్ కోసం ప్రత్యేక ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. రేట్లు తగ్గించడం, ప్రాసెసింగ్ ఫీజు మాఫీ, రీ పేమెంట్ లో ఫ్లెక్సిబిలిటీ వంటి సౌకర్యాలతో ఈ ఆఫర్లు మరింత ఆకర్షణీయంగా ఉంటాయి. రిజర్వ్ బ్యాంక్ ఈ
అమెరికాలో భారత ఐటీ కంపెనీలకు బిగ్ షాక్.. నియామకాలపై విచారణ మొదలుపెట్టిన ట్రంప్ సర్కారు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్-1బి వీసా రుసుములను భారీగా పెంచే నిర్ణయం యుఎస్ లోని భారతీయ ఐటీ పరిశ్రమకు పెద్ద సవాలుగా మారింది. ప్రస్తుతం 1,000 డాలర్లుగా ఉన్న వీసా రుసుము వచ్చే ఏడాది నుండి 100,000 డాలర్లకి పెరగనుంది. ఇది 283 బిలియన్ డాలర్ల అవుట్సోర్సింగ్ రంగానికి తీవ్రమైన దెబ్బగా మారనుంది.2024లో జారీ అయిన
ట్రంప్ సుంకాల దెబ్బ.. పంట అమ్ముడుపోక విలవిలలాడుతున్న అమెరికా రైతులు
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ విధించిన సుంకాలు అమెరికా రైతులకు తీవ్ర సంక్షోభాన్ని మిగిలుస్తున్నాయి. సోయాబీన్, మొక్కజొన్న రైతులు తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకున్నారు.డోనాల్డ్ ట్రంప్ పాలనలో సుంకాల ప్రభావం, వాణిజ్య యుద్ధం రెండు పంటలకు పెనుముప్పుగా మారుతున్నాయి. చైనా అమెరికా సోయాబీన్ కొనుగోళ్లను నిలిపివేయడం వల్ల అమెరికా రైతులు దశాబ్దాలలో అత్యంత సంక్లిష్టమైన మార్కెట్ సంక్షోభాన్ని
జీతం మొదలైతే ఫైనాన్స్ ఎలా మేనేజ్ చేయాలి? యంగ్ ఎర్నర్స్ కోసం స్మార్ట్ సలహాలు
ఇప్పుడే గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి మొదటి ఉద్యోగంలో అడుగు పెడితే అది జీవితంలో ఒక కొత్త ఛాప్టర్ లాంటిది. జీతం రావడం, స్వంతంగా ఖర్చులు చేసుకోవడం, భవిష్యత్తు గురించి ప్లాన్ చేయడం ఇవి అన్నీ ఉత్సాహకరంగానే ఉంటాయి. కానీ అదే సమయంలో చాలా మందికి ఫైనాన్షియల్ ప్లానింగ్ ఎలా ప్రారంభించాలో అర్థం కాక గందరగోళం వస్తుంది. మొదటిసారి
బెంగళూరు ట్రాఫిక్ అలర్ట్.. ఈ రోడ్డు మీద ట్రాఫిక్ ఆంక్షలు 2 నెలల పాటు అమల్లోకి..
బెంగళూరులో కొన్ని ప్రధాన రోడ్లపై నిర్మాణ పనులు, నవరాత్రి ఉత్సవాల కారణంగా ట్రాఫిక్ ఆంక్షలు అమలులోకి వచ్చాయి. రాబోయే కొన్ని రోజుల్లో ట్రాఫిక్ పరిస్థితులు అసౌకర్యకరంగా ఉండవచ్చని బెంగళూరు ట్రాఫిక్ పోలీసులు (BTP) ప్రయాణికులకు సూచించారు. ప్రత్యేకంగా.. ప్యాలెస్ మైదానంలో పెద్ద ఎత్తున నిర్వహిస్తున్న నవరాత్రి వేడుకలు దుర్గా పూజ కార్యక్రమాల కారణంగా.. ప్యాలెస్ పరిధిలోని బళ్లారి
ఆధార్ కార్డుదారులకు బిగ్ అలర్ట్.. అక్టోబర్ 1 నుంచి ఫీజులు పెంపు.. వెంటనే చెక్ చేసుకోండి
భారతీయ వ్యక్తిగత గుర్తింపు వ్యవస్థ ఆధార్ (Aadhaar)సంబంధిత సేవల ఫీజు పెంచుతూ యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) కీలక నిర్ణయం తీసుకున్న సంగతి విదితమే. కొత్త ఆధార్ కార్డుల జారీ సేవలు ఉచితంగా కొనసాగుతున్నప్పటికీ.. ఇప్పటికే ఆధార్ కార్డు పొందిన వారి కోసం కొన్ని సేవలపై చార్జీలు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ పెంచిన
ఆన్లైన్ బెట్టింగ్, గేమింగ్ ప్లాట్ఫారమ్ OneXBet కేసులో భారీ మలుపు తిరిగింది. భారత ఆర్థిక నేర దర్యాప్తు సంస్థ అయిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) ఆన్లైన్ బెట్టింగ్, గేమింగ్ ప్లాట్ఫారమ్లతో ముడిపడి ఉన్న భారీ స్థాయి మనీ లాండరింగ్ కేసులో నిందితులుగా భావిస్తున్న కొంతమంది ప్రముఖ క్రీడాకారులు, సినీ నటుల ఆస్తులను స్వాధీనం చేసుకునే దిశగా అడుగులు
ప్రారంభమైన ఆర్బీఐ ఎంపీసీ మీటింగ్..రెపోరేటు తగ్గింపు పైనే సామాన్యుల ఆశలన్నీ..
RBI MPC Meeting:భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) ద్రవ్య విధాన కమిటీ (Monetary Policy Committee - MPC) మూడు రోజుల సమావేశం ఈరోజు ముంబైలో ప్రారంభమైంది. దేశ ఆర్థిక వ్యవస్థకు దిశానిర్దేశం చేసే ఈ సమావేశం మార్కెట్లు, వ్యాపార వర్గాలు, సాధారణ రుణగ్రహీతలందరి దృష్టిని ఆకర్షిస్తోంది. MPC ప్రధాన లక్ష్యం ప్రస్తుత ఆర్థిక పరిస్థితిని అంచనా
సెప్టెంబర్ నెల పసిడి ప్రియులకు కలిసి రాలేదు. ధరలు తగ్గుతాయని భావించిన కొనుగోలుదారులకు కూడా నిరాశే తప్పలేదు. సెప్టెంబర్ ప్రారంభం నుంచి బంగారం ధరలు భారీగా పెరుగుతూ వచ్చాయి. మద్యలో కేవలం రెండు మూడు రోజులు మాత్రమే తగ్గినట్లు కనిపించినా మొత్తంగా చూసుకుంటే బంగారం ధరలు మాత్రం భారీగా పెరుగుతూ వచ్చాయని చెప్పవచ్చు. దసరా వేళ బంగారం
విదేశీయుల టాలెంట్ మీదనే బండిని నెట్టుకొస్తున్న అమెరికా..షాకింగ్ విషయాలు వెల్లడించిన నిపుణులు
అమెరికాలో టెక్ జాబ్స్ అని విన్నప్పుడు మనకి ముందుగా గుర్తొచ్చేది H-1B వీసా. బిగ్ టెక్ కంపెనీలు విదేశీయుల పైనే ఆధారపడుతున్నాయి అన్న విమర్శలు తరచుగా వినిపిస్తాయి. కానీ అసలు హైరింగ్ ప్రాసెస్ని లోతుగా పరిశీలిస్తే వేరే కథ బయటపడుతుంది. కంపెనీలు ఉద్యోగిని ఎంచుకోవడానికి జాతీయత కాకుండా స్కిల్, టాలెంట్, ఇన్నోవేషన్పైనే దృష్టి పెడతాయి. దీని కారణంగానే
భారత బ్యాంకింగ్లో ఘోర మోసం… రూ. 16 కోట్లు దోచిన అధికారుడు ఏ బ్యాంకు లో అయ్యిందో తెలుసా?
భారత బ్యాంకింగ్ రంగంలో ఇదొక పెద్ద షాక్. ఒక సస్పెండ్ అయిన బ్యాంక్ ఆఫ్ ఇండియా అధికారుడు, సురక్షితంగా ఉన్న ఖాతాదారుల ఖాతాలను నుంచీ,కోట్ల రూపాయల డబ్బును షేర్ మార్కెట్, క్రిప్టో, మరియు ఆన్లైన్ గేమ్స్లో వృథా చేశాడు. ఈ ఘటనా మనకు ఆర్థిక లావాదేవీలలో జాగ్రత్త తీసుకోవడం ఎంత ముఖ్యమో, అలాగే పెద్ద మొత్తంలో డబ్బు
భార్య పేరుతో ప్రాపర్టీ కొనుగోలు చేస్తే మీరు ఎన్ని లక్షల వరకు డబ్బు ఆదా చేసుకోవచ్చో తెలుసా?
ఇండియాలో చాలా మంది భూమి, ఇంట్లో ఉన్నా మగవారి పేరు మీద కొనుగోలు చేస్తారు. ఇది సంప్రదాయమో, అలవాటు లేదా భర్తలను ఆర్థిక నిర్ణయాల్లో ప్రధాన వ్యక్తిగా భావించడం వల్లన్నో ఎమో. కానీ, నిజానికి భార్య పేరు మీద ఆస్తి కొనుగోలు చేయడం కేవలం సింబాలిక్ మాత్రమే కాకుండా, చాలా స్మార్ట్ ఆర్థిక నిర్ణయం కావచ్చు. ఇది
ఎన్ని మ్యూచువల్ ఫండ్స్లో పెట్టాలి? అన్నింటిలో పెట్టడం వల్ల మీకు లాభమా లేక నష్టమా?
ఇన్వెస్టింగ్ లో మ్యూచువల్ ఫండ్స్ చాలా సులభంగా, భరోసా కలిగించే మార్గం. మీరు ఒక్కో స్టాక్ను ఎంచుకోవడం, మార్కెట్ను ఎప్పుడూ గమనించడం కష్టంగా అనిపిస్తే, మ్యూచువల్ ఫండ్లో పెట్టుబడి పెట్టడం చాలా సులభం. ఒక్కో ఫండ్లోనే వేర్వేరు కంపెనీల షేర్లు, విభిన్న సెక్టార్లు, మార్కెట్ క్యాప్స్ ఉంటాయి కాబట్టి, చిన్న మొత్తంలో పెట్టుబడి పెట్టినా మీరు ఇప్పటికే
5 ఏళ్లలో రూ. 1 లక్ష పెట్టుబడితో రూ. 2.14 కోట్లు సంపాదించిన..... ఆ చిన్న క్యాప్ స్టాక్ ఏదో తెలుసా?
ఇన్వెస్ట్మెంట్ ప్రపంచంలో చిన్న క్యాప్ స్టాక్స్ ఎక్కువగా మాట్లాడే అవకాశం ఉండకపోయినా, సరైన కంపెనీలలో చిన్న మొత్తంలో పెట్టుబడి పెట్టడం ఎంతో లాభదాయకంగా ఉండవచ్చు. చిన్న క్యాప్ స్టాక్లు ఎక్కువ వృద్ధి సామర్ధ్యం కలిగి ఉంటాయి, మరియు క్రమంగా వాటి విలువ పెరిగే సందర్భాల్లో, చిన్న పెట్టుబడి కూడా మిలియన్లలోకి మారే అవకాశాన్ని ఇస్తుంది. ఈ కారణంగా,
ఈ సంవత్సరం సిల్వర్ మార్కెట్లో 50% పెరిగింది. గోల్డ్ కూడా బాగానే పెరిగింది ఇవి రూపాయలలో 40%, డాలర్లలో 37% పెరుగుదల కనిపిస్తుంది. కానీ మరింత ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, సిల్వర్ మాత్రం గోల్డ్ కంటే కూడా మెరుగ్గా ప్రదర్శిస్తోంది. రూపాయలలో సుమారు 50% పెరుగుదల, డాలర్లలో 46% కనిపిస్తుంది. గోల్డ్ పెట్టుబడి పై పెట్టుబడిదారులకి సంతృప్తికరంగా
ప్రభుత్వ సేవింగ్స్ స్కీమ్ PPF గురించి మీకు ఈ ముఖ్య విషయాలు తెలుసా...
భారత ప్రభుత్వంలో పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF) స్కీమ్ మీ డబ్బును సురక్షితంగా పెరుగుతూ, టాక్స్ సేవ్ కూడా చేయాలంటే PPF పర్ఫెక్ట్ ఆప్షన్. దీన్ని ఉపయోగించడంలో ప్రధాన లాభం ఏమిటంటే తక్కువ రిస్క్, మంచి రాబడి, మరియు టాక్స్ఫ్రెండ్లీ ప్లాన్. దీర్ఘకాలిక లాభాల కోసం డబ్బును పెట్టి, సురక్షితంగా సంపాదించుకోవచ్చు. తక్కువ రిస్క్, ఎక్కువ రాబడి,
ఫ్లాట్ బెటరా? భూమి బెటరా? ఏది మిమ్మల్ని కోటీశ్వరుని చేస్తుందో తెలుసుకోండి?
ఇల్లు కొంటే బాగుంటుందా? లేక భూమి కొంటే బాగుంటుందా? ఈ ప్రశ్న ప్రతి మధ్యతరగతి కుటుంబం ఎదుర్కొనే దశ. ఒకవైపు ఫ్లాట్ అంటే రెడీ టు మూవ్, సదుపాయాలు అన్నీ ఒకేచోట ఉంటుంది. కానీ మరోవైపు అప్పు భారంతో బతకాల్సిన పరిస్థితి. ఇక ప్లాట్ అయితే కాస్త కష్టమే అయినా, లాంగ్టర్మ్లో ఎక్కువ లాభాలు ఉండొచ్చు. ఇదే
ప్రజలు పన్ను చెల్లించకపోతే భారతదేశం పరిస్థితి ఏంటీ ? అది దేశానికి నష్టమా..లాభమా..?
భారతదేశంలో మనం ఎన్నో రకాల వస్తువులపై వివిధ రూపాల్లో పన్నులు చెల్లిస్తుంటాము. వీటిలో GST, TDS, ఆదాయపు పన్ను, సుంకాలు, ఇతర పరోక్ష పన్నులు ఉంటాయి. ఆదాయపు పన్ను, GST, TDS, ఇతర పరోక్ష పన్నులు కలిసి మన ఆదాయంలో సాధారణంగా 35 నుండి 40 శాతం వరకు తీసుకుంటాయి. ఇది పౌరులకు చాలా భారంగా అనిపించవచ్చు.
వరదల్లో మునిగి దెబ్బతిన్న కార్లకు, బైకులకు ఇన్సూరెన్స్ ఎలా క్లెయిమ్ చేసుకోవాలి ?
హైదరాబాద్ నగరాన్ని ఇటీవల భారీ వర్షాలు వణికించాయి. నగరం మొత్తం జలదిగ్బంధంలో చిక్కుకోవడంతో ప్రజలకు, వాహనాలకు గణనీయమైన నష్టం జరిగింది. వర్షాల కారణంగా చాలా కార్లు, బైక్లు మునిగిపోయాయి. అపార్ట్మెంట్ సెల్లార్లలో కూడా వాహనాలు నీటిలో మునిగాయి.ఈ నేపథ్యంలో వాహనదారులు మన కార్లకు, బైకులకు ఇన్సూరెన్స్ వస్తుందా అనే ప్రశ్నతో అయోమయానికి లోనవుతున్నారు. ఇలాంటి సందర్భాల్లో నిపుణులు
ట్రంప్ ప్రభుత్వం అమెరికాలోని ఐచ్ఛిక ఆచరణాత్మక శిక్షణ (OPT) కార్యక్రమంలో పాల్గొంటున్న భారతీయ విద్యార్థులపై గురిపెట్టింది. USCIS కింద పనిచేసే మోసం గుర్తింపు, జాతీయ భద్రత (FDNS) యూనిట్ అనూహ్య సైట్ తనిఖీలను పెంచింది. ఇవి ప్రధానంగా STEM (సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, గణితం) రంగాల విద్యార్థులను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. 2023-24 ఆర్థిక సంవత్సరం ప్రకారం..
బెంగళూరుకు ఏమైంది.. ప్రపంచంలోనే మూడవ అత్యంత చెత్త నగరంగా రికార్డు.. సార్థక్ అహుజా షాకింగ్ కామెంట్స్
ఒకప్పుడు భారతదేశ ఐటీ రాజధాని, సిలికాన్ వ్యాలీగా ప్రసిద్ధి చెందిన బెంగళూరు.. దేశంలోని ఐటీ పరిశ్రమకు, స్టార్టప్లకు, టెక్నాలజీ అభివృద్ధికి కేంద్ర బిందువుగా నిలిచింది. పెద్ద ఎత్తున ఉద్యోగావకాశాలు, గ్లోబల్ కంపెనీల కార్యాలయాలు, పెట్టుబడిదారుల రాకతో.. ఈ నగరం కలల గమ్యస్థానంగా పేరుతెచ్చుకుంది. ప్రతిభావంతులైన యువత, వ్యాపారవేత్తలు, నిపుణులు ఈ నగరానికి చేరుకుని తమ భవిష్యత్తును నిర్మించుకున్నారు.
యాక్సెంచర్ నుంచి 11 వేల మంది ఉద్యోగులు ఔట్.. త్వరలో మరింతమంది రోడ్డు మీదకు.. కంపెనీ స్పందన ఇదే..
Accenture layoffs: ప్రపంచ ప్రఖ్యాత ఐటీ కన్సల్టింగ్ దిగ్గజం యాక్సెంచర్ ఇటీవల తన త్రైమాసిక ఫలితాలను ప్రకటిస్తూ.. ప్రపంచవ్యాప్తంగా 11 వేల మందికి పైగా ఉద్యోగులను తొలగించినట్లు వెల్లడించింది. రాబోయే నెలల్లో కూడా ఉద్యోగాల కోతలు కొనసాగవచ్చని కంపెనీ సంకేతాలు ఇచ్చింది. ఈ తొలగింపులకు ప్రధాన కారణం కృత్రిమ మేధస్సు (AI) ప్రభావమేనని, దాని వలన భవిష్యత్
సెప్టెంబర్ చివరి నెలలో బంగారం ధరలు షాకిచ్చాయి. నెల ఆరంభం నుంచి పెరుగుతూ వచ్చిన ధరలు మధ్యలో కాస్త తగ్గుముఖం పట్టినట్లు అనిపించినా నెలాఖరకు మాత్రం పసిడి ప్రియులకు నిరాశను కలిగించాయి. రెండు రోజుల క్రితం కాస్త తగ్గిన బంగారం ధరలు మళ్లీ భారీగా పెరగుదల నమోదు చేశాయి. మళ్లీ Gold భారీగా పెరగడం మొదలైన నేపథ్యంలో
ఏపీలో రోడ్లు అద్దాలే ఇక.. 15 వేల కి.మీ.ల రోడ్లు డెవలప్ కోసం రూ.4,500 కోట్లు కేటాయించిన ప్రభుత్వం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం అసెంబ్లీలో మాట్లాడుతూ.. రాష్ట్ర రహదారుల అభివృద్ధిపై ఒక మహత్తరమైన కార్యాచరణ ప్రణాళికను ప్రకటించారు. రోడ్లు, భవనాల శాఖ ఆధ్వర్యంలో దాదాపు 15 వేల కి.మీ.ల రోడ్లను మెరుగుపరచడానికి ప్రభుత్వం రూ.4,500 కోట్ల భారీ పెట్టుబడి కేటాయించిందని వెల్లడించారు. లాజిస్టిక్స్ ఖర్చులను తగ్గించడం ద్వారా ఉత్పత్తి వ్యయాలను తగ్గించవచ్చని, దాంతో
బంగారం రేటు పెరిగినా.. ఈ ధర వద్ద ఉన్నప్పుడు కొనుగోలు చేయండి.. లేకుంటే చాలా నష్టపోతారంటున్న నిపుణులు
ప్రపంచ వ్యాప్తంగా బంగారం మార్కెట్ పరిస్థితులు సాంకేతికంగా గణనీయమైన మార్పులను చూపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో LKP సెక్యూరిటీస్ కమోడిటీ అండ్ కరెన్సీ విభాగం బంగారంపై తమ అభిప్రాయాలను వెల్లడించారు. వీరిద్దరూ సూచిస్తున్నట్లుగా బంగారం పెట్టుబడిదారులు ప్రస్తుతం అమ్మకాలపై పెరుగుదల వ్యూహాన్ని అనుసరించడం మంచిదని చెబుతున్నారు. ప్రస్తుతం MCXలో గోల్డ్ ఫ్యూచర్స్ రూ. 1,13,940 వద్ద ట్రేడవుతోంది. ధరలు
హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఢమాల్.. ఒకప్పుడు ప్రధాన నగరాలకు సవాల్ విసిరి ఇప్పుడు మాత్రం..
భారత రియల్ ఎస్టేట్ రంగం ప్రస్తుతం గణనీయమైన ఒత్తిడిని ఎదుర్కొంటోంది. కొన్ని సంవత్సరాల క్రితం వరకూ దూసుకుపోయిన రియల్ ఎస్టేట్ మార్కెట్ ఇప్పుడు మందగమనాన్ని చేస్తోంది. ప్రత్యేకంగా హైదరాబాద్ రియల్ ఎస్టేట్ గురించి మాట్లాడితే.. ఒకప్పుడు దేశంలోని మిగతా నగరాలకు సవాల్ విసిరిన ఈ మార్కెట్ కూడా ఇప్పుడు నెమ్మదించినట్లు కనిపిస్తోంది.అనరాక్ రియల్ ఎస్టేట్ కన్సల్టెన్సీ తాజాగా
పేటిఎం సూపర్ ఆఫర్.. ఇకపై మీ ప్రతి చెల్లింపును బంగారు కాయిన్గా మార్చుకోండి
భారతీయ డిజిటల్ చెల్లింపుల దిగ్గజం పేటీఎం తాజాగా తమ వినియోగదారులను ఉత్సాహపరచే కొత్త రివార్డ్స్ ప్రోగ్రామ్ను ప్రకటించింది. ఈ ప్రోగ్రామ్ కింద వినియోగదారులు చేసే ప్రతి లావాదేవీకి గోల్డ్ కాయిన్స్ లభిస్తాయి. ముఖ్యంగా దసరా, దీపావళి, ధంతేరస్ వంటి పండుగల సీజన్లో బంగారం కొనుగోలు సంప్రదాయానికి అనుగుణంగా, పేటీఎం ఈ స్కీమ్ను ప్రారంభించింది. పేటీఎం గోల్డ్ కాయిన్
ఫార్మా రంగంపై ట్రంప్ 100 శాతం టారిఫ్.. ఆందోళనలో భారత ఫార్మా దిగ్గజాలు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అక్టోబర్ 1, 2025 నుండి బ్రాండెడ్, పేటెంట్ పొందిన ఫార్మాస్యూటికల్ ఉత్పత్తులపై 100 శాతం tariffs విధించనున్నట్టు ప్రకటించారు. ఈ చర్యలు సన్ ఫార్మా, సిప్లా, డాక్టర్ రెడ్డీస్ వంటి ప్రధాన భారతీయ కంపెనీలకు దెబ్బతీసే అవకాశం ఉన్నట్లు మార్కెట్లో అంచనా వేస్తున్నారు. ట్రంప్ ఈ నిర్ణయాన్ని ఆగస్టులో ప్రవేశపెట్టిన వాణిజ్య
మళ్లీ ట్రంప్ సుంకాల దాడి.. బాత్ రూంలో వాడే వస్తువులపై 100 శాతం టారిఫ్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మళ్లీ సుంకాల దాడి స్టార్ట్ చేశారు. అక్టోబర్ 1, 2025 నుండి కొత్త టారిఫ్లు అమల్లోకి తీసుకువస్తున్నట్లు శుక్రవారం ప్రకటించారు. ఈ పరిణామంలో ఫార్మాస్యూటికల్ ఉత్పత్తులపై 100 శాతం సుంకం, కిచెన్ క్యాబినెట్లు, బాత్రూమ్ వానిటీలపై 50 శాతం, అప్హోల్స్టర్డ్ ఫర్నిచర్పై 30 శాతం, భారీ ట్రక్కులపై 25 శాతం సుంకాలు
ఉద్యోగులు ఈ రెండు రోజులు ఇంటి నుంచే పని చేయండి, భారీ వర్షాల నేపథ్యంలో హైదరాబాద్ పోలీసులు కీలక సూచన
హైదరాబాద్ నగరంలో గత రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా జోరుగా వాన కురుస్తోంది. ఇవాళ, రేపు అతిభారీ వర్షం కురిసే అవకాశం ఉందని ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలంటూ సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు.ఈ నేపథ్యంలో పోలీసులు ఐటీ కంపెనీలకు ఒక కీలక
భారీగా పెరిగిన బంగారం ధర, కొనడం వెంటనే ఆపేయండి, సెప్టెంబర్ 26, శుక్రవారం ధరలు ఇవే..
రెండు రోజుల నుంచి తగ్గిన బంగారం ధరలు ఈ రోజు పసిడి ప్రియులకు షాకిచ్చాయి. ఈ రోజు బంగారం ధరలు భారీగా పెరిగాయి. దీంతో మళ్లీ బంగారం కొనేవారికి ఈ రోజు కూడా తగ్గుతుందేమోనని పెట్టుకున్న ఆశలు ఆవిరి అయ్యాయి. మళ్లీ Gold పెరగడం స్టార్ట్ అయిన నేపథ్యంలో పసిడి ప్రియులు కొనుగోలు చేయడానికి తొందర పడవద్దని
కర్ణాటక సీఎంకు షాకిచ్చిన విప్రో చైర్మన్.. ఆ రోడ్డు ప్రైవేట్ ఆస్తి..ప్రజా రవాణాకు ఇవ్వలేమని వెల్లడి
బెంగళూరులో ట్రాఫిక్ రద్దీ సమస్య ఎంత తీవ్రంగా ఉందో అందరికీ తెలిసిన విషయమే. ముఖ్యంగా ఔటర్ రింగ్ రోడ్ పరిసర ప్రాంతాల్లో రోజూ వేలాది వాహనాలు కిక్కిరిసి పోతాయి. ఐటీ కంపెనీలు, టెక్ పార్క్లు ఎక్కువగా ఉండటంతో ఉద్యోగులు కార్యాలయాలకు వెళ్ళడం, తిరిగి రావడం చాలా కష్టతరంగా మారింది. ఈ సమస్యను కొంతైనా తగ్గించాలనే ఉద్దేశంతో కర్ణాటక
తెలంగాణ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (TG RERA) గృహ కొనుగోలుదారులతో పాటుగా పెట్టుబడిదారులు సులభంగా, వేగంగా, పారదర్శకంగా సేవలు పొందే విధంగా సాంకేతికతను అందుబాటులోకి తీసుకురానుంది. ఇందులో భాగంగా TG RERA కార్యాలయంలో కియోస్క్లను ఏర్పాటు చేయడం ద్వారా వినియోగదారులు ప్రాథమిక సేవలను నేరుగా కార్యాలయానికి వెళ్లే అవసరం లేకుండా పొందగలిగే అవకాశాన్ని కల్పిస్తోంది. ఈ
బెంగళూరు ట్రాఫిక్పై కీలక అప్డేట్..ఈ రూట్లో కొత్తగా ట్రాఫిక్ ఆంక్షలు అమల్లోకి..
బెంగళూరు నగరంలో వాహన రద్దీ సమస్యను తగ్గించడానికి, బెంగళూరు ట్రాఫిక్ పోలీసులు సెప్టెంబర్ 25 నుండి వైట్ఫీల్డ్ హోప్ ఫామ్ మెయిన్ రోడ్లో కొత్త ట్రాఫిక్ ఆంక్షలను అమలు చేయనున్నారు. ఈ నిర్ణయం, రోడ్డు రద్దీ సజావుగా, వినియోగదారులకు సౌకర్యంగా ఉండేందుకు తీసుకోవడం జరిగింది. డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ట్రాఫిక్ ఈస్ట్ డివిజన్) సాహిల్ బాగ్లా
GST పై ప్రధాని మోదీ మరో గుడ్ న్యూస్.. భవిష్యత్తులో పన్నులు ఇంకా భారీగా తగ్గిస్తామని హామీ
భారతదేశం ప్రపంచంలో నాల్గవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా వేగంగా ఎదుగుతున్న వేళ.. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రజలకు మరింత ఊరట కలిగించే పన్ను సంస్కరణలను హామీ ఇచ్చారు.ప్రధాని మాట్లాడుతూ.. మేము ఇక్కడితో ఆగపోవడం లేదు. ఆర్థిక వ్యవస్థ బలపడుతున్న కొద్దీ పన్ను భారం తగ్గుతూనే ఉంటుంది. ప్రజల ఆశీస్సులతో GST సంస్కరణలు కొనసాగుతాయని సెప్టెంబర్ 25,
భారతదేశంలో తీవ్రమవుతున్న నీటి కరువు.. మేలుకోకుంటే సంక్షోభం తప్పదంటున్న నిపుణులు
ప్రపంచ వ్యాప్తంగా తీవ్రంగా మారుతున్న వాతావరణం భవిష్యత్తులో ప్రపంచవ్యాప్తంగా డే జీరో కరువులు (Day Zero Droughts - DZD) రాబట్టే అవకాశాన్ని పరిశోధకులు హెచ్చరించారు. నేచర్ కమ్యూనికేషన్స్లో ప్రచురితమైన తాజా అధ్యయనం ప్రకారం, పెరుగుతున్న నీటి డిమాండ్ను పూరించలేకపోవడం వల్ల, పట్టణాలు మరియు వ్యవసాయ ప్రాంతాలు తీవ్రమైన నీటి కొరతతో బాధపడవచ్చని తెలిపింది. డే జీరో
15 నెలల్లోనే రూ.10,644 కోట్ల పర్యాటక పెట్టుబడులు..ఏపీకి తీసుకువచ్చామని తెలిపిన మంత్రి కందుల దుర్గేష్
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేవలం 15 నెలల్లోనే రూ.10,644 కోట్ల పర్యాటక పెట్టుబడులను ఆకర్షించిందని అసెంబ్లీ వేదికగా తెలిపారు పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్. దీంతో పాటుగా 103 సంస్థలతో అవగాహన ఒప్పందాలు (MoUs)కుదుర్చుకున్నట్లు ఆయన స్పష్టం చేశారు. శాసనమండలిలో సభ్యుల ప్రశ్నలకు మంత్రి మాధానమిస్తూ ఈ విజయానికి వెనుక సంకీర్ణ ప్రభుత్వ చొరవ చూపడమే ముఖ్య
ఫ్లిప్కార్ట్లో అమ్మకానికి వచ్చేసిన రాయల్ ఎన్ఫీల్డ్ బైక్.. ధర షోరూం కంటే చాలా తక్కువ..
రాయల్ ఎన్ఫీల్డ్ తన మోటార్సైకిళ్లను ఫ్లిప్కార్ట్లో అందుబాటులోకి తీసుకువస్తోంది. ఈ భాగస్వామ్యాన్ని మాతృ కంపెనీ ఐషర్ మోటార్స్ లిమిటెడ్ ప్రకటించింది. ఈ ప్రకటన బిగ్ బిలియన్ డేస్ సేల్**కు ముందు అందజేయడం ప్రత్యేకమైనదిగా చెప్పుకోవచ్చు. సెప్టెంబర్ 22 నుండి Royal Enfield 350 సిసి మోడల్ శ్రేణి ఫ్లిప్కార్ట్ వెబ్సైట్లో విక్రయానికి లభిస్తుంది. ఈ భాగస్వామ్యంతో, వినియోగదారులు
గత కొద్ది రోజులుగా పెరుగుతూ వచ్చిన బంగారం ధరలు నిన్న కాస్త తగ్గుముఖం పట్టగా నేడు మరింతగా తగ్గాయి. పసిడి ప్రియులు కొనుగోలు చేయడానికి తొందర పడవద్దని నిపుణులు చెబుతున్నారు. బంగారం ధరలు ఈ నెలాఖరుకు ఇంకా భారీగా తగ్గే అవకాశం ఉందని చెబుతున్నారు. కాబట్టి ఆచితూచి అడుగులు వేయాలని సూచిస్తున్నారు. ఇప్పుడు కొంటే మళ్లీ నష్టపోవడం
తెలంగాణకు పెట్టుబడుల వెల్లువ .. రూ, 3, 745 కోట్లు ఇన్వెస్ట్ చేయనున్న MNC కంపెనీలు
తెలంగాణ రాష్ట్రానికి పరిశ్రమల రంగంలోనే కాకుండా వ్యవసాయ రంగానికీ పెద్ద ఊతం లభించనుంది. రాష్ట్ర పారిశ్రామిక ప్రోత్సాహక మంత్రివర్గ ఉపసంఘం (Cabinet Sub-Committee on Industrial Promotion) తాజాగా మూడు బహుళజాతి కంపెనీల నుండి వచ్చిన రూ.3,745 కోట్ల పెట్టుబడులను ఆమోదించింది. ఈ ప్రాజెక్టుల ద్వారా 1,518 మందికి ప్రత్యక్ష ఉపాధి లభించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.
ట్రంప్ H-1B వీసా దెబ్బ..అమెరికాలో నెలకు 5 వేల మందికి పైగా భారత ఉద్యోగులు రోడ్డు మీదకు..
2025లో H-1B వీసా వ్యవస్థపై అమెరికా ప్రభుత్వం తీసుకున్న కొత్త నిర్ణయంతో దేశీయ టెక్ పరిశ్రమకు, భారతీయ వలస కార్మికులకు పెద్ద దెబ్బ తగలనుంది. JP Morgan Chase & Co. ఆర్థికవేత్తలు Abiel Rhinehart, Michael Feroli అంచనాల ప్రకారం.. ట్రంప్ పరిపాలన కొత్తగా విధించిన 100,000 డాలర్ల H-1B దరఖాస్తు రుసుము వల్ల ప్రతి
బంగారం ధర తగ్గిందని సంబరం వద్దు.. ఈ రేటుకు దిగి వస్తేనే షాపుకు వెళ్లమంటున్న ఆర్థిక నిపుణులు
సెప్టెంబర్ 24 బుధవారం నాడు బంగారం ధరలు గణనీయంగా తగ్గడం నవరాత్రి పండుగ సీజన్లో కొనుగోలుదారులకు ఒక ఆనందకరమైన శుభ పరిణామంగా నిలిచింది. పండుగల సమయంలో బంగారం కొనుగోలు శ్రేయస్సుకు సంకేతంగా భావించే భారతీయ కుటుంబాలకు, ఈ తగ్గుదల మరింత అనుకూల సమయాన్ని అందిస్తోంది. హైదరాబాద్ లో 24 క్యారెట్ల బంగారం ధర గ్రాముకు రూ.32 తగ్గి
అమరావతిలో త్వరగా మీ శాఖలు ఏర్పాటు చేసుకోండి.. బ్యాంకులను కోరిన చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఏపీ రాష్ట్ర భవిష్యత్తు అభివృద్ధి దిశలో భాగంగా మరో ముఖ్యమైన అడుగు వేశారు. గ్రీన్ఫీల్డ్ రాజధాని నగరం అమరావతిని ఒక అంతర్జాతీయ ప్రమాణాల నగరంగా తీర్చిదిద్దే లక్ష్యంతో.. ఆయన అనేక ప్రముఖ బ్యాంకుల చైర్మన్లు, మేనేజింగ్ డైరెక్టర్లను (ఎండీలు) కలుసుకొన్నారు. ఏపీ రాజధానిలో తమ ప్రాంతీయ కార్యాలయాలను ఏర్పాటు చేయాలని
రూ. 12 వేల కోట్లతో PhonePe మెగా IPO వస్తోంది.. పెట్టుబడిదారులు డబ్బులు రెడీ చేసుకోండిక..
అమెరికా రిటైల్ దిగ్గజం వాల్మార్ట్ యాజమాన్యంలోని PhonePe IPO కోసం గట్టిగానే పావులు కదుపుతోంది. ఈ కంపెనీ IPOకు సంబంధించిన ముసాయిదా ఫైలింగ్ ను SEBI (మూలధన మార్కెట్ల నియంత్రణ సంస్థ)కి సమర్పించింది. ఈ ఫైలింగ్ గోప్యమైన ప్రీ-ఫైలింగ్ మార్గం ద్వారా జరిగింది. అంటే PhonePe కంపెనీ IPO గురించి మార్కెట్కు పూర్తిగా వివరాలు వెల్లడించకుండానే,IPO ప్రొసెస్
స్టాక్ మార్కెట్ను కూలదోసిన బంగారం..ఈ ఏడాది పెట్టుబడిదారులకు అత్యధిక లాభాలు పసిడి నుంచే..
ఈ సంవత్సరం బంగారం స్టాక్ మార్కెట్ ని తలదన్ని విజేతగా నిలిచింది. దీపావళి నుండి దీపావళి వరకు అంటే ఏడాది కాలంలో, బంగారం రాబడులు ఈక్విటీలను వరుసగా నాలుగోసారి అధిగమించాయి. గత ఎనిమిది సంవత్సరాల్లో ఏకంగా ఏడు సార్లు బంగారం ఈక్విటీల కంటే మెరుగైన ప్రదర్శన చేసింది. ఈ ధోరణి ఇంకా కొనసాగుతుందని మార్కెట్ నిపుణులు అంటున్నారు.
సైబర్ నేరగాళ్ల కారణంగా హైదరాబాద్ సాఫ్ట్వేర్ కంపెనీకి రూ. 1.39 కోట్లు నష్టం
హైదరాబాద్లోని ఓ సాఫ్ట్వేర్ సంస్థ సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుకుంది. హ్యాకర్లు కంపెనీ సర్వర్లను హ్యాక్ చేసి, అనధికార ఆర్థిక లావాదేవీలు నిర్వహించడం ద్వారా రూ. 1.39 కోట్లు కొల్లగొట్టారు. ఈ ఘటన హైటెక్ సిటీలో చోటుచేసుకుంది. బిల్లులు, అద్దెలు, విద్యా చెల్లింపుల కోసం ఫిన్టెక్ అప్లికేషన్లను నిర్వహించే ఈ కంపెనీ, సెప్టెంబర్ 15న అంతర్గత తనిఖీలో
రూ. 3,200 తగ్గిన బంగారం ధర, ఇంకా తగ్గుతుంది కాస్త ఆగండి, సెప్టెంబర్ 24, బుధవారం ధరలు ఇవే..
గత కొద్ది రోజులుగా పెరుగుతూ వచ్చిన బంగారం ధరలు నేడు తగ్గుముఖం పట్టాయి. బంగారం ప్రియులకే కాకుండా, ఇన్వెస్టర్లకు, కేంద్ర బ్యాంకులకు బంగారం మీద మక్కువ పెరగడంతో దానికి ఒక్కసారిగా డిమాండ్ ఏర్పడింది. అయితే పసిడి కొనుగోలు దారులకు బంగారం షాక్ ఇవ్వగా పెట్టుబడిదారులకు మాత్రం లాభాల పంట పండించింది. ఎందుకంటే సామాన్యులు 10 గ్రాములు మాత్రమే
హైదరాబాద్ను పొద్దున్నే కుమ్మేసిన వాన, వర్క్ ఫ్రం హోం రిఫర్.. మరో మూడు రోజులు అలర్ట్
నెలరోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో హైదరాబాద్ నగరం విలవిలలాడుతోంది. పలు ప్రాంతాల్లో చెరువులు, కుంటలు నిండిపోయి వరదనీరు మొత్తం రోడ్లపైకి వస్తున్నాయి. నిన్న సాయంత్రం హైదరాబాద్ నగరంలో ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షానికి నగరం అతలాకుతలమైంది. రోడ్లన్నీ చెరువులను తలపించడంతో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ఇక పలు ప్రాంతాల్లో ఈ రోజు ఉదయం నుంచే
బంగారం ధరలు భారీగా తగ్గడం పక్కా.. ఈ పెరుగుదల బుడగలాంటిది, జె.పి.మోర్గాన్ చైర్మన్ కీలక వ్యాఖ్యలు
ప్రపంచవ్యాప్తంగా బంగారం ధరలు రికార్డు స్థాయికి చేరుకోవడంతో, అవి బుడగలా పేలిపోయే ప్రమాదం ఉందని జె.పి. మోర్గాన్ చైర్మన్, CEO జామీ డిమోన్ హెచ్చరించారు. అంతర్జాతీయ మార్కెట్లలో మంగళవారం (సెప్టెంబర్ 23) బంగారం ధరలు పెరిగి ఔన్సుకు 3,743.39 డాలర్ల వద్ద ట్రేడవుతున్నాయి, ఇది 3,759.02 డాలర్ల వద్ద కొత్త గరిష్ట స్థాయిని తాకింది. యునైటెడ్ స్టేట్స్లో
నారా లోకేశ్ వైజాగ్ను బెంగళూరు, హైదరాబాదు కంటే మెరుగ్గా మార్చగలరా?
12 ఏళ్ళ వయసులోనే నారా లోకేష్ తండ్రి చంద్రబాబు నాయుడు హైదరాబాద్ IT సీన్లో మైక్రోసాఫ్ట్, IT పార్కులా ఏర్పాటు చేసే కృషిని వీక్షించారు. 1995లో చంద్రబాబు హైదరాబాద్ ను బెంగళూరుకు ప్రత్యర్థిగా, నేషనల్ సైబర్ హబ్ గా మార్చాలని ప్రయత్నించారు. కానీ బెంగళూరు అప్పటికే ముందంజలో ఉందితర్వాత హైదరాబాద్ తెలంగాణలో భాగమైంది. అయితే, ఇప్పుడు 42
H-1b వీసా పై ట్రంప్ మరో కీలక నిర్ణయం.. ఉద్యోగులకు హై ప్రొఫైల్స్ ఉంటేనే ఎంట్రీ
ఈ మంగళవారం ట్రంప్ పరిపాలన H-1B వీసా సిస్టమ్లో పెద్ద మార్పులు చేసేందుకు ఒక కొత్త ప్రపోజల్ విడుదల చేసింది. కొత్త నియమాల ప్రకారం, ఎక్కువ నైపుణ్యం కలిగిన, ఎక్కువ జీతం పొందే ఉద్యోగులకే ప్రాధాన్యత ఇస్తారు. ఈ వివరాలు ఫెడరల్ రిజిస్టర్ నోటీస్లో వెల్లడించబడ్డాయి. ఈ ప్రపోజల్ వైట్ హౌస్ గత శుక్రవారం ప్రకటించిన $100,000
భూమి, ఇల్లు కంటే ఈక్విటీల పెట్టుబడులు ఎందుకు లాభదాయకమో నిపుణులు చెబుతున్నారు
గత కొన్ని దశాబ్దాలుగా మనం రియల్ ఎస్టేట్ ను సురక్షిత పెట్టుబడి అని భావించాం. ఇల్లు, భూమి కొంటే, దాని విలువ సమయానుగుణంగా పెరుగుతుందని అనుకోవడం సాధారణం. చాలా మంది పెద్దతరం ఇప్పటికీ 1990లలో కొన్న ఇళ్లను jackpot లాగా చూస్తున్నారు. కానీ CA నితిన్ కౌశిక్ అభిప్రాయం వేరేలా ఉంది. ఆయన చెప్పినట్టు, ఇల్లు, భూమి
ఏపీలో కొత్త క్యాంపస్ ఏర్పాటు చేసే యోచనలో Accenture .. 12 వేల ఉద్యోగాలు..
టెక్ కన్సల్టెన్సీ దిగ్గజం Accenture ఆంధ్రప్రదేశ్లో కొత్త క్యాంపస్ ఏర్పాటు చేయాలని ప్రతిపాదించినట్లుగా వార్దలు వస్తున్నాయి. ఈ ప్రతిపాదన ద్వారా కంపెనీ భారతదేశంలో దాదాపు 12 వేల కొత్త ఉద్యోగాలు సృష్టించడానికి లక్ష్యంగా పెట్టుకుందని రాయిటర్స్ నివేదిక తెలిపింది. ఇది రాష్ట్రానికి పెద్ద ఆర్థిక మరియు ఉపాధి లాభాలను తెస్తుందని ఆ నివేదికలో పేర్కొంది. Accenture విశాఖపట్నం
హైదరాబాద్ మెట్రోకు మూడు జాతీయ అవార్డులు, దేశంలో అగ్రగామి PPP ప్రాజెక్ట్గా గుర్తింపు
హైదరాబాద్ మెట్రో రైలు మరోసారి జాతీయ స్థాయిలో అరుదైన గౌరవాన్ని సాధించింది. ఎల్ అండ్ టి మెట్రో రైల్ (హైదరాబాద్) లిమిటెడ్ (L&TMRHL) సెప్టెంబర్ 2025లో వరుసగా మూడు జాతీయ అవార్డులు గెలుచుకుంది. తద్వారా పబ్లిక్-ప్రైవేట్ భాగస్వామ్యం (PPP) మోడల్ కింద దేశంలోనే అత్యంత విజయవంతమైన మెట్రో ప్రాజెక్ట్గా తన స్థానాన్ని మరింత బలోపేతం చేసుకుంది. సెప్టెంబర్