బంగారం ధరలు భారీగా తగ్గాయి.. కొనేందుకు ఇదే మంచి అవకాశం, సెప్టెంబర్ 18, గురువారం పసిడి ధరలు ఇవే..
పసిడి ప్రియులకు మంచి రోజులు వచ్చాయి. బంగారం ధరలు రోజు రోజుకు దిగి వస్తున్నాయి. నిన్నటి నుండి బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. నిన్న 100 గ్రాములు రూ. 2,200 తగ్గిన బంగారం ధర నేడు 5,400 తగ్గింది. ఈ రోజు ఉదయం 10 గంటలకు తెలుగు రాష్ట్రాల్లో 10 గ్రాములు 24 క్యారెట్ల బంగారం ధర
ఎలాన్ మస్క్ కంపెనీలోకి 20 ఏళ్ల యువకుడు.. వచ్చీ రాగానే 500 మందిని బయటకు తరిమేశాడు
Who is Diego Pasini? ఎలాన్ మస్క్ స్థాపించిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంపెనీ xAI ఇటీవల పెద్ద ఎత్తున ఉద్యోగుల తొలగింపులు చేపట్టింది. 500 మందికి పైగా సిబ్బందిని ఒకేసారి తొలగించడం టెక్ ప్రపంచంలో పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఈ తొలగింపుల తర్వాత కంపెనీలో మరో ఆశ్చర్యకరమైన పరిణామం చోటుచేసుకుంది. కేవలం 20 ఏళ్ల వయసు కలిగిన
భారతదేశంలో 32 వేల టన్నుల బంగారం.. ప్రతి ఇంటి నుంచి షాకింగ్ విషయాలు వెలుగులోకి..
భారతదేశం బంగారంపై చూపించే మక్కువ మరోసారి వార్తల్లో చర్చనీయాంశంగా మారింది. అయితే ఈసారి దేశ ఆర్థిక బలాన్ని Gold హైలైట్ చేస్తూ వార్తల్లోకెక్కింది. ప్రముఖ మేనేజింగ్ పార్టనర్ & CIO గుర్మీత్ చదా ఇటీవల X లో పోస్టు చేసిన వివరాల ప్రకారం.. భారతదేశం దాదాపు 3.5 ట్రిలియన్ల డాలర్ల బంగారు నిల్వలను కలిగి ఉందని అంచనా
పండుగ ఖర్చులకు లోన్ కావాలా? — బంగారం, మ్యూచువల్ ఫండ్స్, పర్సనల్ లోన్, క్రెడిట్ కార్డు లో ఏది బెస్ట్?
పండుగ సీజన్ దగ్గర పడితే ఖర్చులు కూడా పెరుగుతాయి. గిఫ్టులు, షాపింగ్, ఫ్యామిలీ గెదరింగ్స్ అంతా కలిపి వాలెట్ను బాగా లైట్ చేసేస్తాయి. డబ్బు కొద్దిగా తక్కువగా ఉందని అనిపిస్తే, లోన్ తీసుకోవాలని కూడా అనిపించవచ్చు. కానీ లోన్ తీసుకోవడం అంటే కేవలం డబ్బు వచ్చిందని సంతోషపడటం కాదు, తర్వాత రీ పే చేయగలమా లేదా అన్నది
రిటైర్మెంట్ పెట్టుబడులకు గుడ్ న్యూస్ — NPSలో 100% ఈక్విటీ పెట్టుబడి ఛాన్స్!
రిటైర్మెంట్ కోసం పెట్టుబడులు వేసే వారికి గుడ్ న్యూస్. వచ్చే PFRDA (పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ) నుంచి కొత్త రూల్ రాబోతోంది. 2025 అక్టోబర్ 1 నుంచి, ప్రభుత్వేతర NPS సభ్యులు తమ మొత్తం పెట్టుబడిని 100% ఈక్విటీల్లో పెట్టుకునే అవకాశం ఉంటుంది. ఇప్పటి వరకు ఒకే ఖాతాలో ఒక్క స్కీమ్ మాత్రమే
బంగారం కొంటే అంత రాబడి రాదేమో… కానీ ఈ గోల్డ్ బాండ్ రాబడి 183% ఇచ్చింది!
అందరికీ తెలుసు గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ ఫేమస్, కానీ RBI 2019-20 Series-IV SGBల కోసం ప్రీమెచ్యూర్ రిడంప్షన్ అవకాశం అందిస్తోంది. అంటే, మీకు ఇష్టమైతే సాధారణ 8 సంవత్సరాల గోల్డ్ బాండ్ టెన్న్యూర్ ఉండగానే ముందే నిష్క్రమించే అవకాశం ఉంది. ఈ సిరీస్ సెప్టెంబర్ 17, 2019న ప్రారంభం అయ్యింది, మరియు ప్రీమేచ్యూర్ రిడెంప్షన్ కోసం డేట్
బెంగళూరు ట్రాఫిక్ అలర్ట్.. మారతహళ్లి ఓఆర్ఆర్ దగ్గర వారం రోజుల పాటు ఆంక్షలు
Bengaluru ORR Traffic Alert: బెంగళూరులోని లే అరేబియా జంక్షన్ నుంచి మారతహళ్లి వంతెన చుట్టూ పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీని సమర్థవంతంగా నిర్వహించడానికి బెంగళూరు ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. తాజాగా పోలీసులు ట్రాఫిక్ అడ్వైజరీ జారీ చేశారు. బెంగళూరు పోలీసులును ప్రకటించిన సలహా ప్రకారం.. సెప్టెంబర్ 19 నుండి సెప్టెంబర్ 26 వరకు ఒక
బెంగళూరు ట్రాఫిక్ నరకం చూపిస్తోందంటూ కంపెనీ యజమాని ట్వీట్.. వైజాగ్ వచ్చేయ్ అంటూ నారా లోకేష్..
ఇండియాలో ప్రముఖ లాజిస్టిక్స్ టెక్ ప్లాట్ఫారమ్ అయిన బ్లాక్బక్ సహ-సంస్థాపకుడు మరియు CEO రాజేష్ యాబాజీ సెప్టెంబర్ 16న ప్రకటించారు, ఆయన కంపెనీ బెంగళూరులోని ఔటర్ రింగ్ రోడ్ (ORR) ప్రాంతం నుండి వదిలి వెళ్ళిపోవడానికి నిర్ణయం తీసుకున్నారని. దీని వల్ల ప్రతిరోజూ అక్కడ పని కొనసాగించడం చాలా కష్టంగా మారిందని ఆయన చెప్పారు. యాబాజీ X
Windows 10 అప్డేట్స్ బంద్, వెంటనే Windows 11 కి మారండి.. యూజర్లకు భారీ షాకిచ్చిన మైక్రోసాఫ్ట్
మైక్రోసాఫ్ట్ అక్టోబర్ 2025లో విండోస్ 10కి మద్దతును పూర్తిగా ముగించనుంది. అక్టోబర్ నుంచి విండోస్ 10 పై ఎటువంటి ఉచిత భద్రతా అప్ డేట్లు కాని, సాఫ్ట్వేర్ అప్డేట్లు లభించవు. విండోస్ 10ను ఉపయోగిస్తున్న ప్రతి ఒక్కరూ ఈ విషయం గమనించాలని మైక్రోసాఫ్ట్ తెలిపింది.ఎందుకంటే భద్రతా అప్ డేట్లు లేకపోతే హ్యాకర్లు, మాల్వేర్లు, వైరస్లు సులభంగా కంప్యూటర్ను
కర్ణాటకలో SBI బ్యాంకుని ఊడ్చిపడేసిన దొంగలు.. రూ. 21 కోట్ల విలువైన బంగారం, నగదుతో పరార్
కర్ణాటక రాష్ట్రంలో విజయపుర జిల్లా చడచన్ పట్టణంలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) బ్రాంచ్ లో దొంగల ముఠా భారీ దొంగతనానికి పాల్పడింది. ఈ ఘటనలో ఐదు నుండి ఆరుగురు వ్యక్తులు సైనిక దుస్తులు ధరించి ముసుగులు వేసుకొని బ్యాంక్ లోకి ప్రవేశించారు. దొంగల ముఠా దొంగతనానికి ముందుగా వేసుకున్న ప్లాన్ ప్రకారం.. దేశీయ పిస్టోళ్లు,
ప్రధాని మోదీకి కోట్ల రూపాయల ఆస్తులు..అయినా సొంత ఇల్లు లేదంటే నమ్మగలరా..
ప్రధాని నరేంద్ర మోదీ పుట్టినరోజు నేడు. భారత ప్రధాని ఈ రోజు 75వ వడిలోకి అడుగపెట్టారు. 1950 సెప్టెంబర్ 17న గుజరాత్లోని మెహ్సానా జిల్లాలో వాద్నగర్ అనే చిన్న పట్టణంలో జన్మించిన Narendra Damodardas Modi.. ప్రధాని పదవిని అలంకరించక ముందు 2001 నుండి 2014 వరకు వరుసగా మూడు పర్యాయాలు గుజరాత్ సీఎంగా ఉన్నారు.సాధారణ వ్యక్తిగా
DWCRA బ్యాంక్ డిపాజిట్లలో ఆంధ్రప్రదేశ్ మహిళలే ఫస్ట్… ఎంత సేకరించారో తెలిసా
ఇప్పుడు మహిళలు చిన్న రుణాల తీసుకుని వారికి తగిన విధంగా ఏదో పని మొదలుపెడుతున్నారు. DWCRA గ్రూపులు, స్వయం సహాయ సమూహాలు మహిళలకు కేవలం డబ్బులు మాత్రమే కాదు, స్వతంత్రత, ఆర్థిక ఉల్లాసం, ఆలోచనలో ధైర్యం కూడా ఇస్తున్నాయి. చిన్నగా మొదలుపెట్టి, డ్రైరీ వ్యాపారం, మిల్లెట్ కేఫ్లు, ఉత్పత్తుల తయారీ వంటి రంగాలలో అడుగుపెడుతూ, మహిళలు ఆదాయం,
10 గ్రాములు రూ. లక్షా 11 వేలు దాటిన బంగారం ధర.. పండుగ సీజన్లో కొనుగోలుపై ఏం ఆలోచిస్తున్నారు..
భారతదేశంలో బంగారం ధరలు 10 గ్రాములకు రూ. 1.11 లక్షలు దాటేశాయి. ఇది ఇప్పటివరకు ఎప్పుడూ చూడని రికార్డు స్థాయిలోకి వచ్చింది. సాధారణంగా దసరా-దీపావళి సీజన్లో బంగారం కొనుగోలు జోరు పెరుగుతుంది. కానీ ఈసారి ధరల దూకుడుతో జ్యువెలర్స్ కొంచెం జాగ్రత్తగా ఉన్నారు, వినియోగదారులు ఆలోచిస్తూ అడుగులు వేస్తున్నారు. ఇండియా బులియన్ &జ్యువెలర్స్ అసోసియేషన్ (IBJA)
భారీగా తగ్గిన బంగారం ధరలు, పసిడి ప్రియులు పండగ చేసుకోండి, సెప్టెంబర్ 17, బుధవారం ధరలు ఇవే..
గత కొద్ది రోజుల నుంచి బంగారం ధరలు చుక్కలు చూపిస్తున్న సంగతి విదితమే. సెప్టెంబర్ 1వ తేదీ నుంచే పసిడి ధరలు భగ్గుమన్నాయి. అయితే Gold ప్రియులకు కాస్త ఊరటనిస్తూ ఈ రోజు కాస్త తగ్గుముఖం పట్టాయి. ఈ రోజు ఉదయం 10 గంటలకు తెలుగు రాష్ట్రాల్లో 10 గ్రాములు 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,11,710
EPF, NPS, మ్యూచువల్ ఫండ్స్... ఏది తొందరగా రూ. 1 కోటి ఇస్తుందో తెలుసా? నిపుణులు చెప్పిన నిజాలు
మనలో చాలామంది రిటైర్మెంట్ అంటే ఇంకా చాలా టైం ఉందిలే అని అనుకోని వదిలేస్తున్నాం. కానీ వాస్తవానికి రిటైర్మెంట్ కోసం ప్లాన్ చేయడం ఎంత తొందరగా మొదలెడతామో, అంత బెటర్ లైఫ్ మనకు భవిష్యత్తులో దొరుకుతుంది. ఇటీవల రిటైర్మెంట్ కన్సల్టెంట్ ఈ విషయంలో ఆసక్తికరమైన విషయాలు షేర్ చేశారు. ఆయన EPF, NPS మరియు మ్యూచువల్ ఫండ్స్
ATMకు వెళ్లాల్సిన అవసరమే లేకుండా… ఫోన్లో UPIతో డబ్బు తీయొచ్చు!
ఇప్పటివరకు మనం UPIని కేవలం బిల్లులు చెల్లించడానికి, షాపింగ్కి లేదా స్నేహితులకు డబ్బులు పంపడానికి మాత్రమే వాడేవాళ్లం. కానీ త్వరలో అదే UPIతో మనం డబ్బులు ATM లాగా తీసుకోవచ్చని చెబుతున్నారు!UPIని నిర్వహించే నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా NPCI , ఈ కొత్త సదుపాయం కోసం ఇప్పటికే RBI కి ప్రతిపాదన పంపింది. NPCI
ఒక తప్పటడుగు... గేమ్స్క్రాఫ్ట్ మాజీ CFOకి రూ. 250 కోట్ల నష్టం!
ఉన్నది పోయింది... ఉంచుకున్నదీ కూడా పోయింది...అందరం వినే ఉంటారు కదా అలానే ఒకటి జరిగింది. బెంగళూరు కేంద్రంగా ఉన్న రియల్-మనీ గేమింగ్ కంపెనీ గేమ్స్క్రాఫ్ట్ మాజీ CFO రమేష్ ప్రభు పై కంపెనీ పోలీస్ ఫిర్యాదు చేసింది. FIR ప్రకారం, ఆయన సుమారు ఐదు సంవత్సరాలుగా కంపెనీ నిధులను అనధికారంగా మళ్లించి, ఫ్యూచర్స్ &ఆప్షన్స్ (F&O)
విద్యార్థులకి పెద్ద అవకాశం! 12వ తరగతి పూర్తి చేస్తే వడ్డీ లేకుండా రుణం ఏ రాష్ట్రంలోనో తెలుసా?
ఒక్కసారి ఊహించండి... మీరు 12వ తరగతి పూర్తి చేశాక ఉన్నత విద్య చదవాలని బలమైన కోరికతో ఉన్నారు. కానీ వెంటనే తలలోకి వచ్చే ప్రశ్న ఇంత ఖర్చు ఎక్కడి నుంచి వస్తుంది? ఫీజులు, పుస్తకాలు, హాస్టల్ ఖర్చులు అన్నీ కలిపి చూస్తే కుటుంబానికి పెద్ద భారం అవుతుంది. ఇలాంటి సమయంలో ఎవరైనా వడ్డీ లేకుండా విద్యా రుణం
హైదరాబాద్ మెట్రో రైలును నడపలేం .. పీకల్లోతు అప్పుల్లో మునిగిపోయామని తెలిపిన L&T
హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టు పీకలోతు అప్పుల్లో కూరుకుపోయింది. మెట్రో ప్రాజెక్టును నిర్వహించే లార్సెన్ &టూబ్రో (L&T) కంపెనీ.. భారీ ఆర్థిక నష్టాలు ఎదుర్కొంటున్న కారణంగా ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకోవాలనుకుంటున్నట్లుగా ప్రభుత్వానికి లేఖ రాసింది. L&T కంపెనీ అంచనా ప్రకారం, ఈ ప్రాజెక్టులో నష్టాలు రూ.6,000 నుంచి రూ.6,600 కోట్ల వరకు ఉన్నాయి. ఈ
భారత క్రికెట్ జట్టుకు కొత్త స్పాన్సర్గా అపోలో టైర్స్..టీం ఇండియా జెర్సీలో ఇకపై Apollo Tyres లోగో
భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) కొత్త లీడ్ స్పాన్సర్ కోసం చేసిన ప్రక్రియ నేటితో ముగిసింది. ఇప్పుడు భారత క్రికెట్ జట్టుకు (టీం ఇండియా) అపోలో టైర్స్ కొత్త స్పాన్సర్గా ఎంపికైంది. టీం ఇండియా జెర్సీలో ఇప్పుడు అపోలో టైర్స్ లోగో కనిపించనుంది. ఈ స్పాన్సర్షిప్ కోసం గట్టి పోటీనే జరిగింది. గ్రేటర్ నేషనల్, జెకె
గూగుల్ నుంచి 200 మంది ఉద్యోగులు రోడ్డు మీదకు.. AI కొంపలు ముంచిందని లబోదిబోమంటున్న ఉద్యోగులు
టెక్ దిగ్గజం గూగుల్ తన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వ్యవస్థలను మెరుగుపరచడంలో సహాయపడుతున్న 200కి పైగా కాంట్రాక్ట్ కార్మికులను తొలగించినట్టు వార్తలు వచ్చాయి. ఈ చర్యను గ్లోబల్ లాజిక్ అనే అవుట్సోర్సింగ్ సంస్థ చేపట్టింది. ప్రత్యేకంగా ఈ కార్మికులు Google Gemini chatbot, Google Search కోసం AI మోడళ్లకు శిక్షణ ఇచ్చేవారు. వారికి వాడాల్సిన ముఖ్య
మళ్లీ ట్రంప్ సెన్సేషన్... అమెరికా స్టాక్ మార్కెట్లో పెద్ద మార్పు రాబోతుందా?
అమెరికా కంపెనీలు ప్రతి మూడు నెలలకోసారి క్వార్టర్కి తమ ఆర్థిక ఫలితాలు ప్రకటించాల్సిన రూల్ రద్దు చేయాలని ట్రంప్ తాజాగా డిమాండ్ చేశారు. ట్రంప్ మాట్లాడుతూ ఇకపై కంపెనీలు ఆరు నెలలకోసారి సెమీ-యాన్యువల్ రిపోర్ట్ ఇస్తే చాలు. ఇలా చేస్తే ఖర్చులు తగ్గుతాయి, మేనేజర్లు నిజమైన బిజినెస్పై ఫోకస్ పెట్టగలరు అని అన్నారు. ఆయన ఈ వ్యాఖ్యలు
రూ. 8,700 పెరిగిన బంగారం ధర.. ఈ ధరకు దిగి వచ్చేదాకా ఆగమంటున్న ఆర్థిక నిపుణులు
దేశంలో మరోసారి బంగారం ధరలు భగ్గుమన్నాయి. గత రెండు రోజులగా ఊరటనిచ్చిన బంగారం ధరలు మళ్ళీ ఒక్కసారిగా పెరిగాయి. ఈరోజు, సెప్టెంబర్ 16, 2025న, భారతదేశంలో బంగారం, వెండి ధరలు గణనీయంగా పెరిగాయి. పెళ్లిళ్లు, పండుగల సీజన్ దగ్గరపడుతున్న నేపథ్యంలో డిమాండ్ భారీగా పెరిగింది. అంతేకాదు, డాలర్ బలహీనపడటం, US ఫెడరల్ రిజర్వ్ నుండి వడ్డీ రేటు
హాట్ హాట్ గా హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్… రాయదుర్గం భూమి రూ. 2 వేల కోట్లు సాధించగలదా?
హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ మరోసారి ఊహించని సంచలనానికి సిద్ధమవుతోంది. రెండు సంవత్సరాల క్రితం కోకాపేటలో నియోపోలిస్ ఫేజ్ IIలో ఒక్క ఎకరం భూమి రూ. 100.75 కోట్లకు అమ్మబడినప్పుడు, అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఇప్పుడు అదే మళ్లీ రాయదుర్గం నాలెడ్జ్ సిటీలో జరుగుతున్నట్లు ఉంది. తెలంగాణ ప్రభుత్వం 18.67 ఎకరాల భూమి రెండు భాగాలను
చేతనైతే ఆపుకో ట్రంప్.. టారిఫ్ దాడికి దిమ్మతిరిగే సమాధానమిచ్చిన భారత్, దుమ్మురేపిన ఎగుమతులు..
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన సుంకాలతో ప్రపంచ వ్యాప్తంగా ఆందోళన నెలకొన్న వేళ భారత్ వాణిజ్యానికి శుభవార్త అందింది. 2025 ఆగస్టులో భారతదేశం వాణిజ్య రంగంలో అద్భుతమైన ప్రదర్శన చేసింది. ఈ నెలలో దేశం మొత్తం 69.16 బిలియన్ల డాలర్ల ఎగుమతులు సాధించింది, ఇది గత సంవత్సరం ఆగస్టులోని 63.25 బిలియన్ల డాలర్లతో పోల్చుకుంటే 9.34
ఈరోజు నుంచి తెలంగాణలో ప్రైవేటు ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేత, ప్రజలకు పెద్ద షాక్!
ఒకప్పుడు పేదలకు ప్రాణాధారంగా నిలిచిన ఆరోగ్యశ్రీ, ఇప్పుడు మాత్రం తెలంగాణలో శ్వాస తీసుకోవడానికి కష్టపడుతోంది. ఎంతోమంది బతుకులను, కుటుంబాలను నిలబెట్టిన ఈ పథకం, ప్రభుత్వం చెల్లింపులు చేయకపోవడంతో దాదాపు రూ. 1,400 కోట్ల బకాయిల బారిన పడింది. ఇక మాకేం తోచడం లేదంటూ తెలంగాణ ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్స్ అసోసియేషన్ (TANHA) కూడా సెప్టెంబర్ 16 అర్థరాత్రి
ఏడేళ్లలో రికార్డు స్థాయిలో పెరిగిన బంగారం ధరలు, ఎంతలా పెరిగాయంటే..
భారతదేశంలో బంగారం ధరలు గత ఏడు సంవత్సరాలలో ఊహించని స్థాయిలో పెరిగాయి. 2018-19లో 10 గ్రాములకు సగటున రూ. 31,193గా ఉండి, 2024-25లో రూ. లక్షకు పైకి చేరాయి. ఇది మొత్తం 143 శాతం పెరుగుదలను సూచిస్తుంది. ఇది ప్రపంచ మార్కెట్ ధోరణులను మించి భారతదేశంలో Gold పెట్టుబడికి పాపులర్ ఆప్షన్గా మారిపోయింది. ఇక వెండి ధరలు
బంగారం కొనుగోలుదారులకు అలర్ట్, ధరలు ఈ రోజు ఎలా ఉన్నాయో తెలుసా, సెప్టెంబర్ 16, మంగళవారం ధరలు ఇవే..
గత కొద్ది వారాలుగా చుక్కలు చూపించిన బంగారం ధరలు తాజాగా తగ్గుముఖం పట్టాయి. గ్లోబల్ మార్కెట్లో జరుగుతున్న మార్పులతో మనదేశంలో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. దేశంలోని ప్రధాన నగరాల వారీగా ధరలు చూసినట్లయితే స్వల్ప వ్యత్యాసాలు కనిపిస్తున్నాయి. అయితే ఆయా నగరాల్లో మేకింగ్ ఛార్జీలు, స్థానిక పన్నుల ఆధారంగా Gold ధరలు మారుతాయని కొనుగోలుదారులు గమనించాలి.
ITR ఫైలింగ్ గడువు పొడిగింపు… ఆలస్యం చేసిన వారికి చివరి ఛాన్స్!
ఇంకా ITR ఫైల్ చేయలేదా? అయితే మీకు ఒక గుడ్ న్యూస్. చివరి తేదీ సెప్టెంబర్ 15 అని అనుకుని టెన్షన్ పడుతున్న వారందరికీ ఆదాయపు పన్ను శాఖ ఒక ఊరట ఇచ్చింది. చివరి రోజున పోర్టల్ సరిగ్గా పనిచేయకపోవడంతో చాలా మందికి రిటర్నులు ఫైల్ చేయడం కష్టమైంది. అందుకే పన్ను శాఖ గడువును మరొక రోజు
బంగారంపై ఊహించని గేమ్ మొదలు పెట్టిన ఈ దేశ ప్రజలు..వీరి తెలివికి బిత్తరపోతున్న ఇతర దేశాలు
థాయిలాండ్ ప్రభుత్వం ఇప్పుడు భౌతిక బంగారంపై అదనపు పన్ను విధించేందుకు సన్నాహాలు చేస్తోంది. దీనికి కారణం ఏమిటంటే.. ఈ ఏడాది దేశంలోని ప్రజలు తమ ఖరీదైన బంగారాన్ని ఎక్కువగా అమ్మకాలు జరుపుతూ డాలర్లను సంపాదిస్తున్నారు. తరువాత, ఆ డాలర్లను తమ స్థానిక కరెన్సీ బాట్ లోకి మారుస్తున్నారు. ఇది థాయ్ బాట్ను వేగంగా బలపరుస్తోంది. గత వారం
ఇప్పుడు చాలా మంది రోజువారీ షాపింగ్లో క్రెడిట్ కార్డులు వాడుతున్నారు. సరైన రీతిలో ఉపయోగిస్తే, డబ్బు సేవ్ చేయవచ్చు, రివార్డ్స్ పొందవచ్చు, డిస్కౌంట్లు కూడా దక్కించుకోవచ్చు. క్రెడిట్ కార్డులు చిన్న రుణాలా పనిచేస్తాయి. షాపింగ్ చేసుకుంటే తర్వాత కొంత కాలంలో చెల్లించవచ్చు. కానీ, సరిగ్గా ప్లాన్ చేసుకోకపోతే, ఇంటరెస్ట్, డెబ్ట్ సమస్యలు కూడా రావచ్చు.
ఇన్సూరెన్స్ అంటే పెట్టుబడి కాదు... నిపుణులు చెబుతున్న నిజం ఇదే
ఇప్పటికే చాలా మంది భారతీయులు ఇన్సూరెన్స్ మరియు పెట్టుబడులను ఒకేలా చూస్తున్నారు. ఏజెంట్లు పాలసీలను రాబడి + రక్షణ అని చూపిస్తుంటే, కొందరు ఖాతాదారులు కూడా దీన్ని రెండు పనులు ఒకేసారి అని భావిస్తారు. కానీ నిజానికి ఇది పొరపాటు. ఇన్సూరెన్స్ మీ కుటుంబ భవిష్యత్తును రక్షిస్తుంది, అదే పెట్టుబడులు సంపద పెంచుతాయి. వీటిని కలపడం ద్వారా
ఒక్క రోజులోనే 8% లాభం… వోడాఫోన్ ఐడియా షేర్ రేటు ఇంకెక్కడికి వెళ్తుందో చూడండి
స్టాక్ మార్కెట్లో సోమవారం అనూహ్యంగా చురుకుదనం కనిపించింది. ఈ షేర్ ఒక్కరోజులోనే 8% కంటే ఎక్కువ పెరిగి, గత 4 నెలల్లో చూడని గరిష్ఠ స్థాయిని తాకింది. BSEలో ఒక్కో షేర్ ధర రూ. 8.30 వరకు వెళ్లింది. భారీగా కొనుగోలు, అమ్మకాలతో ట్రేడింగ్ పెరగడంతో పెట్టుబడిదారులంతా ఈ షేర్ పైనే దృష్టి పెట్టారు.ఈ ఆకస్మిక ర్యాలీకి
స్విగ్గీ నుంచి కొత్తగా టోయింగ్ యాప్, చౌకైన ధరలో భోజనం కోరుకునే వారికి మాత్రమే..
భారతదేశంలో ఫుడ్ డెలివరీ రంగంలో పాపులర్ సంస్థ అయిన స్విగ్గీ ఇప్పుడు టోయింగ్ అనే ప్రత్యేక యాప్ను ప్రారంభించనుంది. ఈ యాప్ ముఖ్యంగా చౌకగా భోజనం కోరుకునే విద్యార్థులు, నూతన ఉద్యోగులు, తక్కువ ఆదాయ గల వ్యక్తుల కోసం రూపొందించినట్లు స్విగ్గీ తెలిపింది. ఈ కొత్త యాప్ ప్రస్తుతం పూణేలో మాత్రమే అందుబాటులోకి రానుంది. ఎందుకంటే పూణేలో
బంగారం ధరలు పెరుగుతున్నాయనే ఆందోళన అవసరం లేదంటున్న నిపుణులు.. వారు చెప్పే గుడ్ న్యూస్ ఏంటంటే..
బంగారం ధరలు సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. ఈరోజు MCX మార్కెట్లో అక్టోబర్ గోల్డ్ ఫ్యూచర్స్ ధరలు రూ.1,09,163/10 గ్రాముల వద్ద స్థిరపడినట్లు తెలుస్తోంది. అయితే, ఈ వారం చివర్లో జరగనున్న FOMC (ఫెడరల్ ఓపెన్ మార్కెట్ కమిటీ) సమావేశానికి ముందుగా కొంత లాభాల స్వీకరణతో బంగారం ధరలు రూ.207 (0.19%) పడిపోయాయి. అదే సమయంలో, డిసెంబర్ వెండి
ఒక్కసారిగా రూ.25,000 కోట్ల నష్టం… ఆంధ్ర రొయ్యల రంగం భవిష్యత్తుని చంద్రబాబు కాపాడగలరా?
ఆంధ్ర ప్రదేశ్ లోని రొయ్యల రంగం ఇప్పుడు పెద్ద సమస్య ఎదుర్కొంటోంది. ఎన్నేళ్లుగా రాష్ట్రానికి వేల కోట్ల రూపాయల ఆదాయం తెచ్చిపెట్టిన ఈ రంగం ఇప్పుడు అమెరికా టారిఫ్ల ఈ రంగాన్ని బాగా దెబ్బతీశాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పిన వివరాల ప్రకారం, ఈ పన్నుల వల్ల దాదాపు రూ.25,000 కోట్ల వరకు నష్టం జరిగిపోయింది. అంతేకాదు,
భారత ఐటీ రాజధానిగా హైదరాబాద్.. బెంగళూరుకు గుడ్ బై చెబుతున్న టెక్ దిగ్గజాలు
భారతదేశ ఐటీ రాజధాని, సిలికాన్ సిటీకి తెలంగాణ రాజధాని హైదరాబాద్ సవాల్ విసరబోతోంది. భారతదేశంలో టెక్నాలజీ రంగంలో ఎక్కువ ఉద్యోగాలు ఇప్పటికీ బెంగళూరు నగరానికి పరిమితమైన సంగతి విదితమే. అయితే ఇటీవల పరిస్థితులు మారుతున్నాయి. హైదరాబాద్ నగరం ఐటి పరిశ్రమలో వేగంగా అభివృద్ధి చెందుతూ, బెంగళూరుతో పోటీ పడుతున్న కొత్త హబ్గా పరిణమిస్తోంది. ప్రపంచ ప్రఖ్యాత సంస్థలు
భారత్ ఎప్పటికీ చైనాను చేరుకోలేదు.. సంచలన కారణాలు చెప్పిన ఆర్థిక నిపుణులు రుచిర్ శర్మ
India vs China Growth:భారతదేశం రాబోయే కాలంలో చైనాను అధిగమించగలదా? ప్రముఖ ఆర్థిక నిపుణుడు, ఫండ్ మేనేజర్ రుచిర్ శర్మ.. రాజ్ షమానీతో పాడ్కాస్ట్ తో ఇంటర్వ్యూలో చెప్పిన వివరాల ప్రకారం.. ఇది బహుశా సాధ్యంకాదని చెప్పాలి. ఆయన విశ్లేషణలో భారతదేశం చైనా లాగా రెండంకెల వృద్ధి రేటుతో ఎప్పుడూ అభివృద్ధి చెందదు. దీని వెనుక అనేక
నేటి సమాజంలో ఫేక్ SMS స్కామ్లు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. అందుకే ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు ప్రభుత్వ అధికారులు చాలా జాగ్రత్తలు చెబుతున్నారు. అయితే ఎన్ని జాగ్రత్తలు చెప్పినా హ్యకర్లు బారీన పడుతున్నారు అమాయకులు. వారు పంపే సందేశాలను అందుకుని స్కామర్ల బారిన పడుతూ భారీగా నష్టపోతున్నారు. తాజాగా ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (PIB) భారతీయులను ఓ ప్రమాదకర
ఒక్క సీటు కోసం లక్షలు చెల్లించాల్సిన పరిస్థితి… తెలంగాణలో ఇంజనీరింగ్ చదువు కష్టంగా మారింది
ఒక మంచి భవిష్యత్తు కోసం... పిల్లల చదువుకోసం... ఎంత శ్రమించడానికైనా సిద్ధపడతారు! ఇదే ప్రతి మధ్యతరగతి తల్లిదండ్రుల కల. కానీ ఇప్పుడు ఆ కల, ఒక్క సీటు సాధించేందుకు లక్షల రూపాయలు చెల్లించాల్సిన ఆర్థిక ఒత్తిడిగా మారుతోంది. తెలంగాణలో ఇంజనీరింగ్ చదువు అంటే ఒకప్పుడు గర్వంగా చెప్పుకునే విషయమైతే, ఇప్పుడు చాలా కుటుంబాలకి అది ఆర్థిక ఒత్తిడిగా,
ITR Filing Last Date News: ఈ ఏడాది (2025) ఆదాయపు పన్ను రిటర్న్ (ITR) ఫైల్ చేయడానికి చివరి తేదీ సెప్టెంబర్ 15. ఆదాయపు పన్ను శాఖ స్పష్టం చేసిన ప్రకారం.. ఆ తేదీ తర్వాత మరింత పొడిగింపు తేదీ లేదని ప్రకటించారు. చాలామంది సోషల్ మీడియాలో ITR ఫైలింగ్ డెడ్లైన్ సెప్టెంబర్ 30 వరకు
బ్యాంకులకు భారీ షాక్.. లోన్లను రద్దు చేసుకుంటున్న కస్టమర్లు.. కారణం ఏంటంటే..
కేంద్ర ప్రభుత్వం ఇటీవల జీఎస్టీలో కీలక సంస్కరణలు ప్రకటించిన సంగతి విదితమే. ఇప్పటి వరకు నాలుగు వేర్వేరు జీఎస్టీ శ్లాబులు ఉన్నప్పటికీ, తాజాగా ఆ వాటిని కేవలం రెండు శ్లాబులుగా కుదిర్చారు. 56వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో 28% నుంచి 18%కి జీఎస్టీ రేటు తగ్గించడానికి ఆమోదం లభించింది. ఈ కొత్త రేట్లు సెప్టెంబర్ 22 నుండి
బంగారం ప్రియులకు శుభవార్త. ఈ రోజు పసిడి ధరలు తగ్గుముఖం పట్టాయి. గ్లోబల్ మార్కెట్లో మార్పులతో మనదేశంలో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. దేశంలోని ప్రధాన నగరాల వారీగా ధరలు చూస్తే, స్వల్ప వ్యత్యాసాలు కనిపిస్తున్నాయి. అయితే మేకింగ్ ఛార్జీలు, స్థానిక పన్నుల ఆధారంగా ధరలు మారుతాయని గమనించాలి. ఈ రోజు ఉదయం 10 గంటలకు తెలుగు
బంగారం వ్యాపారాన్ని పూర్తిగా మార్చబోతున్న చైనా… ఇక పై ధరలు పెరుగుతాయా లేక తగ్గుతాయా?
ప్రపంచ బంగారం మార్కెట్లో మరోసారి కలకలం రేపే ప్రయత్నం చేస్తోంది చైనా. ఇప్పటివరకు కఠిన నియమాలతో బంగారం దిగుమతులు, ఎగుమతులు నియంత్రించిన ఈ దేశం, ఇప్పుడు వాటిని సడలించి పెద్ద మార్పుకు రంగం సిద్ధం చేస్తోంది. ఈ ఒక్క నిర్ణయమే చైనాలో బంగారం వ్యాపారం చేసే విధానాన్ని పూర్తిగా మార్చేలా కనిపిస్తోంది. ఇప్పటి వరకు చైనాలో బంగారం
దీర్ఘకాలిక సంపద పెంచుకోవాలంటే ప్లానింగ్ మరియు క్రమంగా పెట్టుబడులు పెట్టడం చాలా ముఖ్యం. దీర్ఘకాలంలో మన ఫైనాన్షియల్ గోల్స్ను సాధించాలనుకునే పెట్టుబడిదారుల కోసం, మార్కెట్ లింక్డ్ SIPలు లేదా సురక్షిత PPF స్కీమ్ రెండు ప్రాచుర్యం పొందిన ఆప్షన్లు. SIPలు ఎక్కువ రాబడులు ఇస్తాయి కానీ మార్కెట్ రిస్క్ ఉంటుంది, PPF మాత్రం ప్రభుత్వ హామీతో స్థిరమైన
భారతదేశం దాటి అమెరికాకు… గ్లోబల్ రియల్ ఎస్టేట్లోకి దిగుతున్న ముఖేష్ అంబానీ!
భారతదేశానికి చెందిన అతి ధనవంతుడు మరియు చైర్మన్ అయిన ముఖేష్ అంబానీ, ఇప్పుడు తన గ్లోబల్ ప్రాపర్టీ కలెక్షన్లోకి మరో విలాసవంతమైన భవనాన్ని జోడించారు. అమెరికాలోని న్యూయార్క్ సిటీలో ఉన్న ట్రైబెకా ప్రాంతంలో అంబానీ తాజాగా ఒక భవనం కొనుగోలు చేశారు. ది రియల్ డీల్ నివేదిక ప్రకారం, ఆయన 11 హ్యూబర్ట్ స్ట్రీట్లో ఉన్న ఈ
జీతం వచ్చిందా… ITR వేసారా? సెప్టెంబర్ 15 చివరి గడువు దగ్గరపడుతోంది!
ప్రతి సంవత్సరం జీతం వచ్చాక టాక్స్ కట్ అయినా సరే... చాలామంది ITR ఫైల్ చేయడాన్ని చివరి నిమిషం వరకు వదిలేస్తారు. కొంతమంది బిజీ షెడ్యూల్లో మర్చిపోతారు, ఇంకొందరికి ప్రాసెస్ క్లిష్టంగా అనిపిస్తుంది. ఇలా వదిలేస్తే లేట్ ఫీజులు పడే అవకాశం ఉంది. అందుకే ఇప్పుడు చివరి నిమిషంలోనైనా ఎలా ITR ఫైల్ చేయాలో ఒక సులభమైన
జీతం నుంచి కట్ అవుతున్న EPF… 25 ఏళ్లలో మీమల్ని కోటీశ్వరుడుని చెయ్యగలదా?
ఉద్యోగం చేస్తున్న వాళ్లకు ప్రతి నెల జీతం నుంచి కొంత మొత్తం కట్ అవుతుంది. చాలా మంది దాన్ని కేవలం జీతం తగ్గింపుగా మాత్రమే భావిస్తారు. కానీ నిజానికి, అది మీ భవిష్యత్తు రిటైర్మెంట్ జీవితానికి నిశ్శబ్దంగా బలమైన పునాది వేసే ఒక రహస్యమైన పొదుపు సాధనం లాంటిది. ఈ EPF పద్ధతిలో ఉద్యోగి, కంపెనీ ఇద్దరూ
ట్రంప్ రాకతో... భారత్ స్టాక్ మార్కెట్లో బుల్స్ ఉత్సాహం, 20 ప్రధాన స్టాక్లు లాభాల్లో ఉండే అవకాశం!
భారత్-అమెరికా సంబంధాలు గతంలో ట్రంప్ 50% టారిఫ్ల కారణంగా కాస్త చల్లారిపోయినప్పటికీ, తాజాగా ట్రంప్-మోడీ మధ్య సానుకూల సామాజిక మీడియా ఎక్స్చేంజ్లు ఈ సంబంధాలను మరలా మెరుగుపరిచాయి. దీని ఫలితంగా US అంబాసడర్గా సర్జియో గోర్ నియామకం జరిగింది, మరియు ఆయన ద్వారా ట్రంప్ 2025 నవంబరులో భారత్ను సందర్శించవచ్చని సంకేతం వచ్చింది. ఈ వార్తలతో మార్కెట్లో
ఒక్క రాత్రిలో కోటీశ్వరులు అయిపోయిన Oracle బెంగళూరు టెకీలు
ఎప్పుడైనా ఒక్కటే రోజులో మీ సంపద కోట్లు చేరే అవకాశం వస్తుందని ఊహించారా? బెంగళూరు టెకీ యువతకు ఇది ఇప్పుడు వాస్తవం అయ్యింది. ఒరాకిల్ కంపెనీ తాజాగా AI క్లౌడ్ సేవలలో భారీ డీల్స్ ప్రకటించడం వల్ల, షేర్ ధర 36% పెరిగి, కొంతమందిని ఒక్క రాత్రిలో కోటీశ్వరులుగా మార్చింది. ఒరాకిల్ కంపెనీ వ్యవస్థాపకుడు ల్యారీ ఎలిసన్
లాటరీ కాదు… కూరగాయలతో ఏటా రూ.16 కోట్ల సంపాదన... మొత్తం గ్రామం కోటీశ్వరులే!
ఎప్పుడైనా ఊహించారా? ఒక గ్రామంలో ప్రతి రైతు కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు? ఇది ఎక్కడైనా సినిమా కథలా అనిపించొచ్చు... కానీ ఇది కేరళలోని ఎలెవంచెరి అనే చిన్న గ్రామం వాస్తవం. కేరళ రాష్ట్రంలోని పాలక్కాడ్ జిల్లాలోని చిన్న గ్రామం ఎలెవంచెరి. ఇక్కడ సుమారు 300 కుటుంబాలు కలసి కూరగాయల సాగుతో సంవత్సరానికి రూ. 16 కోట్ల వ్యాపారం
బంగారం ధరలపై అమెరికా సంక్షోభం సెగ.. వచ్చే మూడు నెలలు కొనుగోలుకు దూరంగా ఉండాలంటున్న ఆర్థిక నిపుణులు
ఈ సంవత్సరం బంగారం ధరలు గతంలో ఎప్పుడూ పెరగని విధంగా పెరుగుతున్నాయి. నిపుణుల అంచనాల ప్రకారం.. 2025 చివరి నాటికి బంగారం ధర చారిత్రాత్మక గరిష్ట స్థాయి 3,800 డాలర్లను తాకే అవకాశం ఉందని చెబుతున్నారు. వచ్చే ఏడాది 4,000 డాలర్ల మార్కును కూడా చేరుకోవచ్చని బులియన్ విశ్లేషకులు తెలిపారు. ఇటీవల అమెరికాలో వడ్డీ రేట్లు తగ్గే
బెంగళూరులో ఈ ఒక్క ఏరియాలో ఇల్లు కోసం ఎగబడుతున్న పెట్టుబడిదారులు.. డబ్బు ఎంతైనా ఫరవాలేదంటూ..
Bengaluru Real Estate: దేశ ఐటీ రాజధాని, సిలికాన్ సిటీ బెంగళూరు రియల్ ఎస్టేట్ కొత్త పుంతలు తొక్కుతోంది. నగరంలోని కొన్ని కీలక ఏరియాల్లో ధరలు నింగిని తాకుతున్నాయి. ప్రధానంగా సర్జాపూర్ రోడ్ ఇప్పుడు బెంగళూరు నగరంలోని అత్యంత ఖరీదైన నివాస కారిడార్లలో ఒకటిగా మారిపోయింది. ఈ మార్పుకు ప్రధాన కారణం ఆ ప్రాంతంలో ఉన్న ఐటి
బంగారం ధరలపై భారీ డిస్కౌంట్.. అక్కడ హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్న పసిడి..
ఈ వారం ఆసియాలో బంగారం కొనుగోలు భారీగా తగ్గిపోయింది. దీనికి ప్రధాన కారణం... బంగారం ధరలు రికార్డు స్థాయికి చేరడంతో మార్కెట్ లో చాలా ఖరీదైనవిగా మారిపోయాయి. అందువల్ల, సాధారణ వ్యక్తులు, ఆభరణాల వ్యాపారులు కూడా Gold కొనడం తగ్గించారు. పొరుగుదేశం చైనాలో ఇప్పుడు బంగారం డిస్కౌంట్లు భారీగా పెరిగాయి. అంటే, డీలర్లు గ్లోబల్ మార్కెట్ ధరతో
బెంగళూరు మెట్రో ప్రయాణికులకు మరోసారి భారీ షాక్..ఛార్జీలను అమాతం పెంచేసిన BMRCL, ఈ సారి ఎంతంటే..
Bengaluru Metro Fare Hike: బెంగళూరు మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ (BMRCL) ప్రయాణికులకు ఫిబ్రవరి 2024లో ఇప్పటికే 71 శాతం ఛార్జీల పెంపును అమలు చేసిన నేపథ్యంలో..ఇప్పుడు మరోసారి వార్షికంగా 5 శాతం పెంపును అమలు చేయాలని సిఫార్సు చేస్తోంది. ఈ పెంపు ఆర్థిక స్థిరత్వాన్ని కాపాడుకోవడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఛార్జీల నిర్ణయ కమిటీ (FFC)
పన్ను ఆదా చేసుకోవాలనుకుంటున్నారా.. అయితే ఈ ఏడు మీకు బెస్ట్ ఆప్సన్స్..మరచిపోకండి
ఆదాయపు పన్ను రిటర్న్ (ITR) దాఖలు గడువు దగ్గరపడుతోంది. సెప్టెంబర్ 15 లోపు ఐటీ రిటర్న్ దాఖలు చేయాలి. లేకుండా రూ. 5 వేల వరకు పెనాల్టీ పడవచ్చు. అయితే పన్ను నిపుణులు, పన్ను చెల్లింపుదారుల నుంచి గడువు పొడిగింపుపై తాజాగా డిమాండ్లు పెరుగుతున్నాయి. ఐటీఆర్ పోర్టల్లో ధ్రువీకరణ లోపాలు, అప్లోడ్ నెమ్మదించడం, ఫారం 26ఏఎస్, ఏఐఎస్,
బంగారం ధరలు భారీగా తగ్గాయి.. మళ్లీ పెరగకముందే కొనేయేండి, సెప్టెంబర్, 13 పసిడి ధరలు ఇవే..
సెప్టెంబర్ నెలలో పసిడి ధరలు తొలి రెండు వారంల్లోనే పసిడి ప్రియులకు చుక్కలు చూపిస్తున్నాయి. అయితే ఈ రోజు కొంచెం ఊరటనిచ్చాయి. పండగ సీజన్ సమీపిస్తుండటంతో బంగారం కొనుగోలు చేయాలనుకున్న మహిళలు ఈ రోజు బంగారం కొనుగోలు చేయవచ్చు. ఈ రోజు 10 గ్రాముల బంగారం ధర రూ. 110 తగ్గింది. అయితే వచ్చే ఏడాది బంగారం
కర్ణాటకలో సినిమా టిక్కెట్ల ధరలు భారీగా తగ్గింపు..75 సీట్ల లోపు ప్రీమియం స్క్రీన్లకు మినహాయింపు
కర్నాటక ప్రభుత్వం ఇటీవల సినిమా టికెట్ ధరలపై కీలకమైన నిర్ణయం తీసుకుంది. సెప్టెంబర్ 12, 2025న సినిమా టికెట్ ధరలను నియంత్రణలోకి తీసుకుంది. ఇప్పుడు రాష్ట్రంలో సినిమా టిక్కెట్లు అత్యధికంగా రూ.200 (పన్నులు మినహాయించి)కి పరిమితం చేసింది ప్రభుత్వం. ఇది సినిమా ప్రేక్షకులకు మంచి వార్తగా చెప్పుకోవచ్చు. ముందుగా సినిమా విడుదల కాగానే దాని టికెట్ ధరలు
బంగారం కొనకుండానే భారీగా లాభాలు.. ఈ ఏడాది పెట్టుబడిదారుల పంట పండించిన గోల్డ్ ETFలు ఇవే..
ఈరోజుల్లో బంగారం (Gold) మీద పెట్టుబడులు చాలా హాట్ టాపిక్గా మారాయి. ఎందుకంటే 2025లో గోల్డ్ ఎక్స్ఛేంజ్-ట్రేడెడ్ ఫండ్స్ (ETFs) అద్భుతమైన లాభాలను అందించాయి. దేశీయంగా బంగారం ధరలు ఈ ఏడాది 40 శాతానికి పైగా పెరిగాయి. అంతర్జాతీయంగా US డాలర్ బలహీనత, ఫెడరల్ రిజర్వ్ రేటు కోతల అంచనాలు, ప్రపంచంలోని భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు కారణంగా
ఏడాదిలో 54% పెరిగిన గోల్డ్… 2025 లో పెట్టుబడికి ఏది బెస్ట్? ఫిజికల్ గోల్డ్ లేదా గోల్డ్ ETFs?
గత ఏడాదిలో ఇన్వెస్టర్లకు నిజంగా భారీ లాభాలు తెచ్చిపెట్టింది. 2024 సెప్టెంబర్ 11న 24 క్యారెట్ గోల్డ్ ధర 10 గ్రాములకు సుమారు రూ. 73,200 ఉండగా, కేవలం ఏడాదిలోనే అది రూ. 1,12,500కి దూసుకెళ్లింది అంటే దాదాపు 54% పెరుగుదల. ఇంత పెద్ద జంప్ రావడంతో గోల్డ్ను ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్గా చూసేవారు మరింత పెరిగారు.
క్రెడిట్ కార్డుల్లో రివార్డ్ పాయింట్లా? క్యాష్బ్యాక్లా? మీ ఖర్చులకు ఏది బెస్ట్?
క్రెడిట్ కార్డు వాడే ప్రతి ఒక్కరూ ఒక దశలో ఈ డైలమాలో పడతారు. రివార్డ్ పాయింట్స్ కలెక్ట్ చేయాలా? లేక సూటిగా క్యాష్బ్యాక్ తీసుకోవాలా? ఈ రెండూ మంచి బెనిఫిట్స్నే ఇస్తాయి, కానీ ఎలా వర్క్ అవుతాయో, ఎప్పుడు ఏవి బెస్ట్ అనేది క్లారిటీ ఉండాలి. క్యాష్బ్యాక్ అంటే ఏమిటి? క్యాష్బ్యాక్ అనేది మీరు
గోల్డ్ &సిల్వర్ ETFs… ఇకపై ఎవరు బంపర్ రిటర్న్స్ ఇవ్వబోతున్నారో ఊహించగలరా?
2025 ఇన్వెస్టర్ల కోసం ధన లోహాలు మార్కెట్లో ఒక ఎక్సెప్షనల్ ఇయర్గా నిలిచింది. ముఖ్యంగా గోల్డ్ ETFs మరియు సిల్వర్ ETFs చాలా బాగా పెర్ఫార్మ్ చేసాయి. ఈ రెండు అసెట్స్ ఈ సంవత్సరం ఇన్వెస్టర్లకు అత్యంత ఆకర్షణీయమైన ఆప్షన్లుగా మారాయి, ఎందుకంటే అవి సేఫ్ హెవెన్గా ఉండటంతో పాటు స్ట్రాటజిక్ డైవర్సిఫికేషన్ కోసం కూడా మంచి
బంగారం ధర ఈ రేటు వద్దకు దిగి వస్తేనే కొనండి.. కీలక సూచన చేస్తున్న బ్యాంక్ నిపుణులు
భారతదేశంలో బంగారం ధరలు భగ్గుమంటున్నాయి. పండుగ సీజన్ దగ్గరపడుతుండటంతో బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. ఇది వినియోగదారులకు,పెట్టుబడిదారులకు, వ్యాపారులకు కొనుగోలుపై అయోమయాన్ని రేపుతోంది. 24 క్యారెట్లు (24K) బంగారం ధర తొలి సారిగా దేశంలో రూ.1,11,280కి చేరుకుంది. ఇక 22 క్యారెట్లు (22K) బంగారం ధర కూడా రూ. 1,02,000 కి చేరింది. 1 గ్రాము
ITR ఫారం ఫిల్ చేసిన వెంటనే సబ్మిట్ చేయకండి… ఈ చిన్న ట్రిక్ మీకు లెక్కల భారం తగ్గిస్తుంది!
ఈ వారం మీ ఆదాయ పన్ను రిటర్న్ ఫైల్ చేయాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే ఒక చిన్న సూచన ఫారం పూర్తి చేసిన వెంటనే సబ్మిట్ బటన్ నొక్కేయకండి. ముందుగా డ్రాఫ్ట్గా సేవ్ చేసుకోండి. ఎందుకంటే ఇదే స్టెప్ మీకు తర్వాత పెద్ద తలనొప్పి తప్పించవచ్చు. ఎందుకంటే మీరు సబ్మిట్ చేసే వరకు, ఆ ఫారం కేవలం
ఐటీ రిటర్న్ గడువు తేదీ మరో 30 రోజులు పొడిగింపు ? సీఏ నిపుణులు ఏం డిమాండ్ చేస్తున్నారంటే..
భారతదేశంలో ఆర్థిక సంవత్సరం 2024-25 (AY 2025-26) కోసం ఆదాయపు పన్ను రిటర్న్ (ITR) దాఖలు చేసే గడువు చివరి తేదీ ఈ ఏడాది సెప్టెంబర్ 15, 2025 నిర్ణయించడం జరిగింది.అయితే ఇప్పటికీ ఎన్నో సమస్యల వల్ల పన్ను చెల్లింపుదారులు తమ ITRలను సమర్పించడంలో ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా.. ఆదాయపు పన్ను శాఖ పోర్టల్ లోపాలు, ITR
మీ తల్లిదండ్రుల నుండి మీరు బంగారు ఆభరణాలను వారసత్వంగా పొందినట్లయితే.. అది ఆదాయపు పన్ను కిందకు వస్తుందా అనే సందేహం మీకు కలగడం సహజం. శుబవార్త ఏమిటంటే, భారతదేశంలో వారసత్వంగా వచ్చిన బంగారం పన్ను విధింపు లేని ఆస్తిగా పరిగణించబడుతుంది. అంటే, మీరు వాటిని కలిగి ఉన్నందుకు ఎటువంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. అయితే ఈ
కాళ్లబేరానికి వచ్చిన అమెరికా..భారత్ మాతోనే స్నేహం చేయాలే తప్ప చైనాతో కాదని వెల్లడి..
Indo-US Relations:డొనాల్డ్ ట్రంప్ విధించిన భారీ సుంకాలతో అమెరికా-భారత్ మధ్య సంబంధాలు (India- US Ties) దెబ్బతిన్న సంగతి విదితమే.ఇరు దేశాల మధ్య మాటలయుద్ధం నడుస్తుండగా.. చైనా, రష్యాకు భారత్ దగ్గరయ్యే ప్రయత్నం చేస్తోంది. ఈ అంశం అమెరికా అధికారులకు మింగుడుపడక.. భారత్పై మీద విమర్శలు ఎక్కుపెడుతున్నారు. అదే సమయంలో ఇంకాస్త ముందుకు వెళ్లి భారత్ కు
ప్రాంతీయ పార్టీల ఆదాయంలో BRS టాప్లో, TDP నాల్గో స్థానంలో…మరి ఇవి ఎంత సంపాదించాయో ఊహించగలరా?
భారత రాజకీయాల్లో కేంద్ర పార్టీలు మాత్రమే కాకుండా, 40 కంటే ఎక్కువ ప్రాంతీయ పార్టీలు కూడా ఉన్నాయి. వీటిలో కొన్ని ఇప్పుడు రాష్ట్రాల్లో ప్రభుత్వం నడుపుతున్నాయి, మరికొన్ని ప్రతిపక్ష పార్టీలో ఉన్నాయి. ప్రతి రాష్ట్రానికి సొంత రాజకీయ పార్టీలు, వ్యూహాలు, ఫాలోవర్స్ ఉంటారు. ప్రస్తుతం టాప్ ప్రాంతీయ పార్టీలు అంటే BRS, TDP, DMK, BJD, AITMC,
వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే ఇదే.. సినిమా చూస్తూ ఆఫీస్ వర్క్.. సోషల్ మీడియాలో హాట్ డిబేట్
బెంగళూరులో పని సంస్కృతి గందరగోళానికి దారితీస్తోందనే ఒక తాజా సంఘటన సోషల్ మీడియాలో పెద్ద చర్చకు తెరలేపింది. ఇటీవల నగరంలోని ఒక సినిమా థియేటర్లో ఓ మహిళ తన ల్యాప్టాప్ తెరిచి, సినిమా చూస్తూ ఏదో టైప్ చేస్తూ పని చేయడాన్ని ఓ నెటిజన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ సంఘటన r/Bangalore ఫోరమ్లో పంచుకున్న
భారత మహిళా శాస్త్రవేత్తల అజూకా ల్యాబ్స్... ఎలా గ్లోబల్ బయోటెక్ దిగ్గజాల మీద ఆధిపత్యం సాధిస్తున్నారు?
భారత బయోటెక్ లో ఒక కొత్త ఇన్స్పిరేషనల్ స్టోరీ. డా. ఫాతిమా బెనజీర్ మరియు కో-ఫౌండర్ అలెక్స్ డి. పాల్ కలిసి స్థాపించిన అజూకా ల్యాబ్స్ ఇప్పుడు ఇండియాలోనే కాక, అంతర్జాతీయ స్థాయిలో ప్రతిష్ఠ పొందిన కంపెనీగా ఉంది. ఒక సైన్స్ ప్రయోగం, ఇప్పుడు ప్రపంచానికి ఉపయోగపడే గ్లోబల్ ఇన్నోవేషన్గా ఎదిగింది. డా. ఫాతిమా బెనజీర్ చిన్నప్పటి
ఎప్పటికి ఈ రూ. 5, రూ. 10 ప్యాకెట్లు FMCG రంగాన్ని టాప్ లో నడిపిస్తున్నాయో తెలుసా?
కొన్ని ఏళ్ల క్రితం దుకాణాల్లో రూ. 1, రూ. 2 ప్యాకెట్లు రాజ్యమేలేవి. చిన్న చిల్లరతో కూడా ఏదో కొనుక్కోవచ్చు అన్న ఉత్సాహం ఉండేది. కానీ సమయం మారింది, ప్రజల ఖర్చు సామర్థ్యం పెరిగింది, అలవాట్లు కూడా మారిపోయాయి. ఇప్పుడు దుకాణాల కౌంటర్లపై ఎక్కువగా కనిపించేవి రూ. 5, రూ. 10 ప్యాకెట్లు. ఇవి కేవలం చవక
సోషల్ మీడియాని ఊపేస్తోన్న Nano Banana.. పైసా ఖర్చు లేకుండా మీ ఫోటోని వావ్ అనేలా తయారుచేసుకోండి..
గత నెలలో గూగుల్ జెమిని యాప్లో కొత్త AI ఇమేజ్ ఎడిటింగ్ టూల్ నానో బనానాని విడుదల చేసింది. ఇది విడుదలైన కొన్ని రోజుల్లోనే ఈ జెమిని యాప్ను 10 మిలియన్ మందికి పైగా డౌన్లోడ్ చేసుకున్నారు. గూగుల్ VP జోష్ వుడ్వార్డ్ X (గతంలో Twitter)లో చెప్పినట్లుగా ఈ యాప్ వినియోగదారులను బాగా అట్రాక్ట్ చేస్తోంది.
UPS vs NPS: ఒకసారి మాత్రమే చాన్స్… మీ రిటైర్మెంట్ కోసం ఏది ఎంచుకోవాలో తెలుసుకోండి
UPSలో ఫిక్స్ పెన్షన్, NPSలో మార్కెట్ రిటర్న్ ఏది సరిగ్గా మీ రిటైర్మెంట్ ఫైనాన్స్కి మించిపోతుందో స్పష్టంగా తెలుసుకోవాలి. సెప్టెంబర్ 30 ముందే నిర్ణయం తీసుకోకపోతే ఆ ఆప్షన్ ఇక రాదు. ఈ తేది తర్వాత NPS లో ఉన్న ఉద్యోగులు UPS కి తిరిగి మారలేరు, మరియు ఎవరూ చర్య తీసుకోకపోతే వారు ఆటోమేటిక్గా UPS
GST 2.0 వస్తోంది… అమూల్ పాలు అన్నీ కాదు, కొన్ని మాత్రమే చౌక... అవి ఏంటో తెలుసా?
సెప్టెంబర్ 22 నుంచి అమల్లోకి రానున్న GST 2.0 వల్ల దేశవ్యాప్తంగా వినియోగదారుల ఖర్చుల్లో మార్పులు రానున్నాయి. పలు ఉత్పత్తులపై పన్ను తగ్గడంతో, చాలా వస్తువులు చౌక అవుతాయని అంచనాలు ఉన్నాయి. ఈ మార్పులు రోజువారీ ఖర్చులపై కొంత ఉపశమనం ఇవ్వబోతున్నాయి. కానీ అందరి దృష్టి సారించిన అమూల్ డైరీ ఉత్పత్తుల విషయంలో మాత్రం వాస్తవం కొంచెం
భారత్లో రియల్ ఎస్టేట్ ఇక గోల్డ్ మైన్ కాదు… రెడ్డిట్ యూజర్ ఇచ్చిన వార్నింగ్ వైరల్!
భారతదేశంలో రియల్ ఎస్టేట్ అంటే కేవలం డబ్బు పెరిగే మార్గం అని అనుకోవడం సరి కాదు. గతంలో ప్రాపర్టీ కొనుగోలు చేయడం అంటే విలువ పెరుగుతుంది, రెంటల్ ఆదాయం వస్తుంది, సంపద ఏర్పడుతుంది అని నమ్మేవారు. కానీ ఇప్పుడు పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. మార్కెట్ అనుభవం ఉన్న ఇన్వెస్టర్లు చెబుతున్నట్లుగా, ప్రాపర్టీ నుంచి వచ్చే లాభాలు అంతగా
EMI టైమ్లో చెల్లించకపోతే, RBI కొత్త రూల్ ప్రకారం బ్యాంకులు మీ ఫోన్ను లాక్ చేయవచ్చు… జాగ్రత్త!
రుణం చెల్లించడం ఆలస్యమైతే ఫోన్ లాక్ అవ్వే అవకాశం ఉంది? వినియోగదారుల కోసం ఇది కొత్త హెచ్చరిక! RBI ఇప్పుడు పరిశీలిస్తున్నది ఏమిటంటే, చిన్న రుణాల డిఫాల్ట్ జరిగితే, రిమోట్లో ఫోన్ లాక్ చేయడం బ్యాంకులు చేసుకోవచ్చా అన్నది. బ్యాడ్ లోన్స్ తగ్గించేందుకు, రికవరీని మరింత బలపరచడానికి తీసుకోవాలని లక్ష్యం. అయితే, వినియోగదారుల హక్కులు, డిజిటల్ యాక్సెస్,
40 ఏళ్ళ వయసులో ఇల్లు కొనే సాహసం చేస్తున్నారా..ఈఎంఐ భారం కాకుండా ఉండాలంటే ఈ టిప్స్ పాటించండి
ఇల్లు కొనడం అంటే మన జీవితంలో పెద్ద నిర్ణయంగా భావిస్తాం. అయితే దీన్ని ఆలస్యం చేయడం వల్ల భవిష్యత్తులో ఆర్థికంగా సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా 40 ఏళ్లు దాటినప్పుడు ఇల్లు కొనే పనిని చేయడం చాలా భారంతో కూడుకున్నది. ఎందుకంటే అప్పటి నుండి గృహ రుణాన్ని తీసుకోవడం మరింత కష్టంగా మారుతుంది. గృహ రుణానికి
డబ్బు క్యాష్లో ఇస్తే సేఫ్ అనుకుంటున్నారా? అయితే పన్ను శాఖ మీపై కన్నేస్తుంది!
భారతదేశంలో చాలామంది క్యాష్ ఇస్తే ఫార్మాలిటీస్ ఉండవు అనుకుని నిర్లక్ష్యంగా నగదు లావాదేవీలు చేస్తుంటారు. కానీ ఇప్పుడు జాగ్రత్త! రూ. 20,000 దాటితేనే పన్నుశాఖ మీపై కన్నేసే అవకాశం ఉంది. అంటే, మీరు ఎవరికైనా రూ. 25,000 నగదుగా ఇచ్చినా లేదా తీసుకున్నా, అదే రూ. 25,000ను పన్నుశాఖ జరిమానాగా కూడా వేసే అవకాశం ఉంటుంది. ఆదాయపు
హైదరాబాద్ రియల్ ఎస్టేట్..ఈ ఏరియాలో భూములు బంగారం, రూ. కోట్లు కుమ్మరించి కొంటున్న పెట్టుబడిదారులు
తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్కి దక్షిణం వైపున 765 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో కొత్త నగరం భారత్ ఫ్యూచర్ సిటీను అభివృద్ధి చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేసింది. ఈ ఫ్యూచర్ సిటీ నగరంలో కృత్రిమ మేధస్సు, లైఫ్ సైన్సెస్, ఎలక్ట్రానిక్స్, ఎయిరోస్పేస్, పర్యాటకం, స్పోర్ట్స్, సినిమా పరిశ్రమ, ఆరోగ్యం వంటి రంగాలకు ప్రత్యేక జోన్లు కేటాయించారు. రియల్ ఎస్టేట్
అయోధ్య రామ్ మందిరం నిర్మాణానికి ఇప్పటి వరకు ఎంత ఖర్చు అయ్యిందో మీకు తెలుసా?
అయోధ్యలో జరుగుతున్న రామ్ మందిర నిర్మాణం దేశవ్యాప్తంగా భక్తుల దృష్టిని ఆకర్షిస్తోంది. ప్రతిరోజూ అక్కడ జరిగే మార్పులు, కొత్త నిర్మాణాలు, విశాలమైన ప్రాజెక్టులు ప్రజల్లో ఆసక్తిని రేపుతున్నాయి. ఈ మధ్యే శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఒక కీలక సమావేశం నిర్వహించి, ఇప్పటి వరకు మందిర నిర్మాణానికి ఎంత ఖర్చు అయ్యిందో, ఇంకా ఎలాంటి
దేశ ఆర్థిక రాజధానిలో RBI తన స్థిర ఆస్తుల వ్యూహాన్ని మరింతగా విస్తరించుకుంది. ముంబై మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ (MMRCL) నుండి దక్షిణ ముంబై నారిమన్ పాయింట్ వద్ద ఉన్న 4.61 ఎకరాల భూమిని రూ.3,472 కోట్ల భారీ మొత్తం చెల్లించి కొనుగోలు చేసినట్లు ఇటీవల ప్రకటించింది. ఈ ఏడాది దేశంలో జరిగిన అతిపెద్ద భూ
హైదరాబాద్ నుంచి అమరావతికి హై స్పీడ్ రైలు, మూడు నగరాలకు బుల్లెట్ రైలు కారిడార్లకు కేంద్రం సుముఖత
తెలంగాణ రాష్ట్రంలో రైల్వే నెట్వర్క్ను బలోపేతం చేయడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా కీలక నిర్ణయాలు తీసుకునే ప్రయత్నంలో ఉన్నాయి. ఈ క్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ రేవంత్ రెడ్డి కీలక సమావేశాన్ని నిర్వహించి రాష్ట్రంలోని రైల్వే అభివృద్ధి ప్రాజెక్టుల పురోగతిని సమీక్షించేందుకు ఉన్నతాధికారులను హైదరాబాద్కు ఆహ్వానించారు. తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ను దేశంలోని ఇతర ప్రధాన
గోల్డ్ లోన్ల డిమాండ్ పెరుగుతోంది… కానీ ఏ బ్యాంకు బెస్ట్ ఆఫర్ ఇస్తుందో తెలుసుకోండి
డబ్బు అవసరం ఏ క్షణానైనా వస్తుంది. అలాంటి సమయంలో మన దగ్గర బంగారం ఉంటే, దాని మీద గోల్డ్ లోన్ తీసుకోవడం చాలా మందికి సేఫ్ మరియు ఈజీ ఆప్షన్గా మారింది. ముఖ్యంగా బ్యాంకులు, NBFCలు కూడా గోల్డ్ లోన్లను పోటీగా ఇస్తున్నాయి. భారతదేశంలో గోల్డ్ లోన్లు రోజురోజుకూ పెరుగుతున్నాయి. కారణం మన దేశంలో
ఫేక్ న్యూస్ను ప్రచారం చేయొద్దని హెచ్చరిస్తున్న PIB
సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతోంది, అందులో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఒక కొత్త ప్రభుత్వ కార్యక్రమాన్ని ఆమోదించినట్లు కనిపిస్తుంది. పైకి చూస్తే నిజమనిపించినా, ఈ వీడియో నకిలీదని తేలింది. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (PIB) ఫ్యాక్ట్ చెక్ బృందం ఈ వీడియో డిజిటల్గా మార్చబడినదని, పూర్తిగా నకిలీదని స్పష్టం చేసింది. ప్రజలు
హైదరాబాద్ నుంచి మచిలీపట్నం పోర్టు వరకు గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్వే నిర్మించేందుకు ఆమోదం తెలపాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్రాన్ని కోరారు. హైదరాబాద్లోని భారత ఫ్యూచర్ సిటీని అమరావతిని కలుపుకుంటూ మచిలీపట్నం పోర్టుతో నేరుగా కలుపనున్న 12 లేన్ల గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్వే ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం ఇవ్వాలని రెడ్డి మంగళవారం రాత్రి న్యూఢిల్లీ లో కేంద్ర
బంగారం ధరల పెరుగుదలకు బ్రేక్, అయినా కొద్ది రోజుల పాటు ఆగాల్సిందే, సెప్టెంబర్ 11, గురువారం ధరలు ఇవే..
పసిడి ధరలు కాస్త శాంతించాయి. నిన్నటి వరకు భగ్గుమన్న బంగారం ధరలు ఈ రోజు కాస్త నెమ్మదించాయి.ప్రపంచ వ్యాప్తంగా భౌగోళిక రాజకీయ అనిశ్చితుల నేపథ్యంలో పెట్టుబడిదారులు సురక్షిత ఆస్తుల వైపు మొగ్గు చూపుతున్నారు. దీంతో సేఫ్ హెవెన్ బంగారానికి భారీగా డిమాండ్ పెరుగుతోంది. నిన్న 10 గ్రాములు రూ.219 పెరిగిన Gold ధర నేడు రూ.1 పెరిగింది.
తల్లి పేరు మీద FD పెడితే రూ. 20 లక్షల ట్యాక్స్ నోటీసా? మరి FDలు సేఫ్ ఏ నా
భారతదేశంలో ఒక 61 ఏళ్ల గృహిణి తన మెయిల్బాక్స్ ఓపెన్ చేస్తే ఒక్కసారిగా షాక్! ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి నోటీసు వచ్చింది. అది కూడా రూ. 20 లక్షల డిపాజిట్ గురించి! కానీ ఇక్కడ విచిత్రం ఏమిటంటే ఆమె ఒక్క రూపాయి కూడా డిపాజిట్ చేయలేదు. అసలు విషయం ఏమిటంటే, ఆమె కుమార్తె కుటుంబ సౌకర్యం
జీతం పెంచమంటే ఉద్యోగం నుంచి పీకేసారు, ఫలితంగా కంపెనీ భారీ నష్టాల్లోకి.. కారణం ఏంటంటే..
ఇటీవల ఒక సీనియర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ తనకు కంపెనీలో జరిగిన అనుభవాన్ని సోషల్ మీడియా రెడ్డిట్ ద్వారా పంచుకున్నారు. ఇది చాలా మంది సాంకేతిక ఉద్యోగులు, సంస్థల మేనేజ్మెంట్, సాధారణ ప్రజల దృష్టిని విపరీతంగా ఆకర్షించింది. ఆ ఇంజనీర్ ఆరు సంవత్సరాలుగా ప్రముఖ క్లౌడ్ స్టోరేజ్ సర్వీస్ డ్రాప్బాక్స్ వంటి సేవలకు మద్దతుగా పని చేస్తున్నాడు. వివిధ
పర్సనల్ లోన్ను అత్యవసరానికి కాకుండా లైఫ్స్టైల్ కోసం ఎంత మంది వాడుతున్నారో తెలుసా?
ఇప్పుడు వ్యక్తిగత లోన్స్ అంటే కేవలం ఎమర్జెన్సీ కోసం మాత్రమే కాదు. రుపీరిడీ డేటా ప్రకారం, సుమారు 50% వ్యక్తిగత లోన్స్ భారతీయులు లైఫ్ స్టైల్ ఖర్చుల కోసం వాడుతున్నారు. అంటే, రెంట్, షాపింగ్, ట్రావెల్, గిఫ్ట్స్ లాంటి ఖర్చుల కోసం ఎక్కువగా అప్పులు తీసుకుంటున్నారు. భారత ఆర్థిక పరిస్థితులు వేగంగా మారుతున్నప్పుడు, మధ్యతరగతి మరియు లోయర్-మధ్యతరగతి
కలర్స్ నుండి కెమెరాలు వరకు iPhone 17 Pro లో 5 మార్పులు ఎందుకు ప్రత్యేకం?
ఆపిల్ ప్రతి ఏడాది కొత్త ఐఫోన్ తీసుకొస్తుంది కానీ Pro మోడల్స్లో వచ్చే మార్పులే అందరినీ ఎక్కువ ఆకట్టుకుంటాయి. ఇప్పుడు ఐఫోన్ 17 Pro వచ్చేసింది. ఇందులో పూర్వపు మోడల్స్తో పోలిస్తే 5 ముఖ్యమైన అప్డేట్స్ ఉన్నాయి. అవేంటో చూద్దాం. 1. అల్యూమినియం యూనిబాడీ డిజైన్: గత ఏడాది Pro మోడల్స్ టైటానియం డిజైన్తో వచ్చాయి. కానీ