మే 29న లక్ష్మీ నారాయణ రాజయోగం ఇస్తుంది వీరికి ధనలక్ష్మీ కటాక్షం!
జ్యోతిష్య శాస్త్రంలో 2026 మే 29న గ్రహస్థితుల్లో ప్రత్యేకమైన మార్పు చోటుచేసుకోనుంది. బుధుడు, శుక్రుడు కలయికతో ఏర్పడే లక్ష్మీనారాయణ రాజయోగం జ్యోతిష్యశాస్త్ర పరంగా అత్యంత శుభప్రదంగా భావించబడుతోంది. ముఖ్యంగా మిథునం, తుల, కన్యా రాశుల వారికి ఈ యోగం విశేషమైన ఫలితాలను అందించనుందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. లక్ష్మీ నారాయణ రాజయోగంతో శుభ ఫలితాలను పొందే ఆ
నేడు బుధ సూర్యులు కలిసి వీరికి డబ్బుల మూటలు తెస్తున్నారు!
జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల గమనం, గ్రహాల సంయోగం అన్ని రాశుల వారి జీవితాలు పైన ప్రభావాన్ని చూపిస్తాయి. జ్యోతిష్య శాస్త్రంలో నేడు ఆరవ తేదీన గ్రహాల సంచారం ప్రకారం చంద్రుడు మేష రాశిలో సంచరిస్తూ శక్తి, ఉత్సాహాన్ని పెంచుతాడు. సూర్యుడు మీన రాశిలో ఉండటం వల్ల భావోద్వేగాలు, ఆధ్యాత్మిక ఆలోచనలు ప్రభావితం అవుతాయి. గ్రహాల సంచారంతో ద్వాదశ
వాస్తు అంటే ఏమిటి? ఎన్ని రకాలుంటాయి? ఎందుకు అనుసరించాలి?
ఏ నిర్మాణమైనా వాస్తు ప్రకారం నిర్మించుకుంటే దానికి సంబంధించిన యజమాని, కుటుంబ సభ్యులు సుఖసంతోషాలతో జీవిస్తారు. ఆర్థికంగా చాలా బాగుంటుంది. మన పెద్దలు పురాతన కాలం నుంచే దీన్ని అనుసరిస్తున్నారు. సృష్టి ప్రారంభమైనప్పటి నుంచే మనకు వాస్తు శాస్త్రం అందుబాటులో ఉంది. వాస్తు అంటే మనం నివసించే ప్రదేశం అని అర్థం. భూమి, నీరు, అగ్ని, గాలి,
మేష రాశి, వృషభ రాశివారి మే నెల జాతక ఫలం
గ్రహాలు నిర్దిష్ట సమయంలో ఒక రాశి నుంచి మరో రాశికి సంచారం చేస్తుంటాయి. ఇలా సంచారం చేసే క్రమంలోనే కొన్ని అరుదైన యోగాలను ఏర్పరుస్తుంటాయి. ఈ ప్రభావం మొత్తం 12 రాశులపై ఉన్నప్పటికీ కొన్ని రాశులపై అత్యధిక ప్రభావాన్ని చూపుతాయి. మే నెలలో మేషరాశిలో సూర్యుడి సంచారం ఉంది. వృషభ రాశిలో బుధుడు, శుక్రుడి సంచారం ఉంది.
జూన్ లో బుహస్పతి దయతో నక్కతోక తొక్కే రాశులు ఇవే!
వేద జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల సంచారం అన్ని రాశులవారి జీవితాలను ప్రభావితం చేస్తుంది. జూన్ 2, 2026న బృహస్పతి తన ఉచ్ఛ రాశి అయిన కర్కాటకంలోకి ప్రవేశించడం వల్ల వృషభం, కర్కాటకం, కన్యా, వృశ్చికం, మీన రాశుల వారికి అద్భుతమైన ఫలితాలు వస్తాయి. జూన్ నెలలో కర్కాటక రాశిలోకి బృహస్పతి జూన్ 2, 2026 ఉదయం 6:30
today rashiphalalu: నేడు వీరికి సంపదలు ఇవ్వనున్న సూర్యుడు, లక్కంటే వీరిదే!
నేడు ఏప్రిల్ 5 ఆదివారం నాడు ద్వాదశ రాశులవారి జాతకాలు ఎలా ఉన్నాయి అనేది తెలుసుకోవాలని అందరూ చూస్తారు. నేడు గ్రహాల సంచారాలు అన్ని రాశుల వారి జీవితాలను ప్రభావితం చేస్తాయి. నేడు సూర్యుడు మీన రాశిలో సంచారం చేస్తున్నారు. చంద్రుడు వృషభ రాశిలో ఉన్నాడు. కుజుడు మిథున రాశిలో, బుధుడు మీన రాశిలో, గురుడు వృషభ
మిథున రాశి, కర్కాటక రాశి మే నెల జాతక ఫలం
గ్రహాలు నిర్దిష్ట సమయంలో ఒక రాశి నుంచి మరో రాశికి సంచారం చేస్తుంటాయి. ఇలా సంచారం చేసే క్రమంలోనే కొన్ని అరుదైన యోగాలను ఏర్పరుస్తుంటాయి. ఈ ప్రభావం మొత్తం 12 రాశులపై ఉన్నప్పటికీ కొన్ని రాశులపై అత్యధిక ప్రభావాన్ని చూపుతాయి. మే నెలలో మిథున రాశి, కర్కాటక రాశివారి జాతక ఫలం ఎలా ఉందనే వివరాలను పూర్తిగా
ఏప్రిల్ 14న మేషరాశిలోకి సూర్యుడు.. వీరి పంట పండుతుంది!
జ్యోతిష శాస్త్రంలో సూర్యుడిని గ్రహాలకు రాజుగా పిలుస్తారు. సూర్యుడు గౌరవానికి ఆత్మకు శక్తి ప్రభుత్వ ఉద్యోగాలకు తండ్రికి ప్రతీకగా చెబుతారు. అటువంటి సూర్యుడు ఏప్రిల్ 14వ తేదీన రాశి మార్పు చేయబోతున్నాడు. ఏ రాశిలో అయినా సూర్యుడు నెలరోజుల పాటు సంచారం చేస్తాడు ఆ తర్వాత మరొక రాశిలోకి వెళతాడు. ఇక ఏప్రిల్ మాసంలో 14వ తేదీన
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే
వేద జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల సంచారం ద్వాదశ రాశుల వారి జీవితాలపైన ప్రభావాన్ని చూపించే ముఖ్య భూమిక అవుతుంది. ఏప్రిల్ 4వ తేదీ 2026 శనివారం నాడు సూర్యుడు, బుధుడు, రాహువు, శని మీనరాశిలో సంచారం చేస్తుంటే, గురువు, చంద్రుడు వృషభ రాశి లోను, శుక్రుడు మేషరాశి లోను సంచారం చేస్తారు. ద్వాదశ రాశులలో ముఖ్య గ్రహాల
నవ పంచమ రాజయోగంతో వీరు పులిపంజా చీల్చి సంపన్నులవుతారు!
వేద జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాలు నిర్దిష్ట కాలమానం ప్రకారం సంచారం చేస్తూ ఉంటాయి. అటువంటి గ్రహాలు ఒక రాశి నుంచి మరొక రాశిలోకి మారుతున్నప్పుడు వివిధ రాశులతో కలిసి కొన్ని యోగాలను ఏర్పరుస్తాయి. అవి కొన్ని శుభ యోగాలు కాగా మరికొన్ని అశుభ యోగాలు. ఏప్రిల్ మాసంలో బృహస్పతి బుధుడు తో సంయోగం చెంది నవ పంచమ
వాస్తు ప్రకారం.. ఇంట్లో ఈ మొక్కలు పెరుగుతూ ఉంటే సంపద పెరుగుతూ ఉంటుంది
వాస్తు ప్రకారం ఇల్లు కట్టుకున్న తర్వాత కుటుంబ సభ్యులంతా సంతోషంగా ఉండాలన్నా, ఆ ఇల్లు కళకళలాడుతూ ఉండాలన్నా ఎక్కడా లోపం లేకుండా చూసుకోవాలి. వాస్తుపరంగా కొన్ని కొన్ని సౌకర్యాలను మెరుగుపరుచుకుంటూ రావాల్సి ఉంటుంది. అలాగే అలంకారాలు కూడా ఉంటాయి. అందులో ప్రధానమైనవి చెట్లు. ఇంట్లో మందారం, నిమ్మ, అశోక, మనీప్లాంట్, తులసి, గులాబీ లాంటి మొక్కలు పెంచడం
జన్మ నక్షత్రం పూర్వాభాద్ర, ఉత్తరాభాద్ర, రేవతి ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం
తెలుగు సంప్రదాయం, వేద జ్యోతిష్య శాస్త్రం ప్రకారం జన్మ నక్షత్రానికి అత్యంత ప్రాధాన్యత ఉంది. ఒక వ్యక్తి పుట్టినప్పుడు చంద్రుడు ఏ నక్షత్రంలో ఉంటే, దాన్నే ఆ వ్యక్తి 'జన్మ నక్షత్రం' అని పిలుస్తారు. జాతక చక్రం మొత్తం ఈ జన్మ నక్షత్రం ఆధారంగానే నిర్మించబడుతుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చంద్రుడు మనస్సుకు అధిపతి. కాబట్టి, పుట్టినప్పుడు
వాస్తు ప్రకారం మీ ఇంట్లో పాజిటివ్, నెగెటివ్ ఎనర్జీలను ఎలా గుర్తిస్తారు?
వాస్తు శాస్త్రం ప్రకారం ఒక ఇంట్లో ఉండే శక్తి ఆ ఇంటి యజమాని, కుటుంబ సభ్యుల అభివృద్ధిని, ఆరోగ్యాన్ని నిర్ధారిస్తుంది. దీనినే మనం పాజిటివ్ ఎనర్జీ అంటాం. ప్రతికూలంగా ఉంటే నెగెటివ్ ఎనర్జీ అని పిలుస్తాం. సానుకూల శక్తి, ప్రతికూల శక్తిలో మీ ఇంట్లో ఏ శక్తి ఉందో ఎలా గుర్తించాలో తెలుసుకుందాం. పాజిటివ్ ఎనర్జీని వాస్తులో
జన్మ నక్షత్రం శ్రవణం, ధనిష్ట, శతభిష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం
తెలుగు సంప్రదాయం, వేద జ్యోతిష్య శాస్త్రం ప్రకారం జన్మ నక్షత్రానికి అత్యంత ప్రాధాన్యత ఉంది. ఒక వ్యక్తి పుట్టినప్పుడు చంద్రుడు ఏ నక్షత్రంలో ఉంటే, దాన్నే ఆ వ్యక్తి 'జన్మ నక్షత్రం' అని పిలుస్తారు. జాతక చక్రం మొత్తం ఈ జన్మ నక్షత్రం ఆధారంగానే నిర్మించబడుతుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చంద్రుడు మనస్సుకు అధిపతి. కాబట్టి, పుట్టినప్పుడు
జన్మ నక్షత్రం మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం
తెలుగు సంప్రదాయం, వేద జ్యోతిష్య శాస్త్రం ప్రకారం జన్మ నక్షత్రానికి అత్యంత ప్రాధాన్యత ఉంది. ఒక వ్యక్తి పుట్టినప్పుడు చంద్రుడు ఏ నక్షత్రంలో ఉంటే, దాన్నే ఆ వ్యక్తి 'జన్మ నక్షత్రం' అని పిలుస్తారు. జాతక చక్రం మొత్తం ఈ జన్మ నక్షత్రం ఆధారంగానే నిర్మించబడుతుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చంద్రుడు మనస్సుకు అధిపతి. కాబట్టి, పుట్టినప్పుడు
ఏప్రిల్ లో చతుర్గ్రాహి యోగంతో వీరు ఏనుగు కుంభస్థలం బద్దలుకొట్టి సంపన్నులవుతారు
ఏప్రిల్ మాసంలో కీలక గ్రహసంచార కారణంగా చతుర్గ్రాహి యోగం ఏర్పడుతుంది. సూర్యుడు, శని, బుధుడు, కుజుడు మీనరాశిలో కలిసి చతుర్గ్రాహి యోగం ఏర్పరుస్తున్నారు. ఇదే సమయంలో శుక్రుడు తన సొంత రాశి అయిన వృషభ రాశిలోకి ప్రవేశించి శక్తివంతమైన మాలవ్య రాజయోగాన్ని సృష్టించనున్నాడు. ఈ గ్రహస్థితి మేష, వృషభ రాశితో సహా ఐదు రాశులవారికి శుభ ఫలితాలను
today rashiphalalu:నేడు ముఖ్య గ్రహాల సంచారంతో వీరింటికి ధనలక్ష్మి!
ఏప్రిల్ 1, 2026 బుధవారం నాడు ముఖ్య గ్రహాల సంచారాలు ద్వాదశ రాశుల వారి జీవితాలను ప్రభావితం చేస్తాయి. నేడు సూర్యుడు, శుక్రుడు, రాహువు, శని మీనరాశిలో సంచారం చేస్తుంటే, చంద్రుడు, గురుడు వృషభ రాశిలోనూ, కుజుడు కుంభరాశి లోను, బుధుడు మేషరాశిలోను, కేతువు కన్యారాశి లోను సంచారం చేస్తున్నారు. నిర్దిష్ట కాలమానం ప్రకారం సంచారం చేసే
వాస్తు ప్రకారం ఇంటికి 2 ప్రధాన ద్వారాలు ఉండొచ్చా?
వాస్తు ప్రకారం అని కాకుండా చాలామంది స్థలం ఉందికదా, ఇల్లు కట్టాం అని రెండు ప్రధాన ద్వారాలు కడతారు. వాస్తు ప్రకారం అలా ఉండొచ్చా? లేదా? అనే సందేహం తర్వాత కలుగుతుంది. అయితే రెండు సింహద్వారాలనేవి దిక్కులను బట్టి ఉంటాయి. అవి ఏ దిశలో ఉన్నాయి, వాటి మధ్య ఎలాంటి సమన్వయం ఉంది, నియమాలేంటి, వాటివల్ల కలిగే
జన్మ నక్షత్రం విశాఖ, అనురాధ, జ్యేష్ఠ ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం
తెలుగు సంప్రదాయం, వేద జ్యోతిష్య శాస్త్రం ప్రకారం జన్మ నక్షత్రానికి అత్యంత ప్రాధాన్యత ఉంది. ఒక వ్యక్తి పుట్టినప్పుడు చంద్రుడు ఏ నక్షత్రంలో ఉంటే, దాన్నే ఆ వ్యక్తి 'జన్మ నక్షత్రం' అని పిలుస్తారు. జాతక చక్రం మొత్తం ఈ జన్మ నక్షత్రం ఆధారంగానే నిర్మించబడుతుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చంద్రుడు మనస్సుకు అధిపతి. కాబట్టి, పుట్టినప్పుడు
today rashiphalalu:నేడు ముఖ్య గ్రహాల సంచారంతో వీరు నక్కతోక తొక్కుతున్నారు!
మార్చి 31, 2026 గ్రహాలు వివిధ రాశులలో సంచారం చేస్తూ అన్ని రాశులవారి జీవితాలను ప్రభావితం చేస్తాయి. ఈ రోజు ప్రధాన గ్రహాల స్థితి ప్రకారం సూర్యుడు, బుధుడు మీన రాశిలో సంచరిస్తున్నారు.చంద్రుడు కర్కాటక రాశిలో సంచారం చేస్తున్నాడు. కుజుడు వృషభంలో సంచారం చేస్తున్నారు. ముఖ్య గ్రహాల సంచారం, రాశి ఫలాలు గురుడు మేషంలో,శుక్రుడు కుంభంలో సంచారం
శుక్ర సంచారంతో ఏప్రిల్ లో ఈ రాశులవారికి గడ్డుకాలం.. జాగ్రత్త!
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, ఏప్రిల్ నెల చాలా ప్రత్యేకమైన నెలగా చెప్పవచ్చు . ఏప్రిల్ మాసంలో ముఖ్య గ్రహాలు ఒక రాశి నుంచి మరొక రాశిలోకి సంచారం చేస్తూ ద్వాదశ రాశుల వారికి పైన ప్రభావం చూపిస్తాయి. ఈ సమయంలో జరిగే గ్రహ సంచారాలు మనుషుల జీవితాలపై గణనీయమైన ప్రభావం చూపుతాయి. మేష,వృషభ రాశులలో శుక్ర సంచారం
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా?
వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లోని ప్రతి అణువుకు, ప్రతి మూలకు ప్రత్యేక ప్రాధాన్యత ఉంటుంది. వాస్తు ప్రకారం వాటిని అనుసరిస్తుంటే ఎటువంటి ఇబ్బందులు ఉండవని నిపుణులు చెబుతున్నారు. కొన్నిసార్లు ఇళ్ల్లో గొడవలు జరుగుతుంటాయి. మానసికంగా ప్రశాంతత లోపిస్తుంది. దీనికి వాస్తు దోసం కూడా ఒక కారణం కావొచ్చు. అందుకే దీన్ని అధిగమించడానికి బాత్ రూం, టాయిలెట్ వంటి
వాస్తు ప్రకారం సంపద కోసం ఇంట్లో పెంచాల్సిన 5 మొక్కలు ఇవే!
వాస్తు ప్రకారం ఎన్ని ఇబ్బందులున్నప్పటికీ వాటికి కొన్నిరకాల చిట్కాలుంటాయి. వాటిని అనుసరిస్తే ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. అంతేకాకుండా ఆర్థికంగా కూడా ఎటువంటి సమస్యలు ఎదురుకావు. ఇంట్లో మనం ఐదు రకాల మొక్కలు పెంచుకుంటే ఇక్కట్లు ఉండవని నిపుణునలు తెలియజేస్తున్నారు. ఆ ఐదు రకాల మొక్కలు ఏంటి? వాటివల్ల ఏం జరుగుతుంది? ఎలా కలిసివస్తుందనే వివరాలను తెలుసుకుందాం. గులాబీలు ప్రేమకు
జన్మ నక్షత్రం మఖ, పుబ్బ, ఉత్తర ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం
తెలుగు సంప్రదాయం, వేద జ్యోతిష్య శాస్త్రం ప్రకారం జన్మ నక్షత్రానికి అత్యంత ప్రాధాన్యత ఉంది. ఒక వ్యక్తి పుట్టినప్పుడు చంద్రుడు ఏ నక్షత్రంలో ఉంటే, దాన్నే ఆ వ్యక్తి 'జన్మ నక్షత్రం' అని పిలుస్తారు. జాతక చక్రం మొత్తం ఈ జన్మ నక్షత్రం ఆధారంగానే నిర్మించబడుతుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చంద్రుడు మనస్సుకు అధిపతి. కాబట్టి, పుట్టినప్పుడు
ఏప్రిల్ లో అదృష్ట లక్ష్మి వరించే రాశులివే!
త్వరలో ఏప్రిల్ మాసం రాబోతుంది. ఏప్రిల్ మాసంలో రవి, శుక్ర, కుజ, బుధ గ్రహాలు వివిధ రాశులను మారుస్తూ సంచారం చేయబోతున్నాయి. ఈ మార్పు అన్ని రాశులపైన ప్రభావాన్ని చూపుతున్నా ముఖ్యంగా 6 రాశుల వారికి బాగా కలిసి వస్తుంది. ఏప్రిల్ 14వ తేదీన రవి మేష రాశిలో ఉచ్ఛ స్థితిని పొంది కొన్ని రాశులకు అధికార
today rashiphalalu: నేడు కేతువుతో సహా ముఖ్య గ్రహాలు వీరికి ఇస్తున్నాయి సిరిసంపదలు!
మార్చి 29 2026, ఈ రోజు జ్యోతిష్య పరంగా ముఖ్యమైన మార్పులు చోటుచేసుకుంటాయి. ముఖ్యంగా కేతువు మఖ నక్షత్రంలోకి ప్రవేశించడం వల్ల ఆధ్యాత్మికత కలుగుతుంది. పాత కర్మల ప్రభావంతో జీవితంలో మార్పులు కనిపించవచ్చు. ఇక నేడు చంద్రుని గమనం భావోద్వేగాలను ప్రభావితం చేస్తుంది. కేతువు మఖ నక్షత్ర ప్రవేశం వల్ల కొన్ని రాశులకు లబ్ది ఇతర గ్రహాల
మఖా నక్షత్రంలోకి కేతువు సంచారం.. మకరరాశితో సహా ఆ రాశులవారికి పండుగే!
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలు నిర్దిష్ట కాలమానం ప్రకారం సంచారం చేస్తూ అన్ని రాశుల వారి జీవితాలను ప్రభావితం చేస్తాయి. జ్యోతిషశాస్త్రంలో కేతువును పాప గ్రహంగా చెబుతారు. చెడు చేసే గ్రహమైన కేతువు 18 నెలలకు ఒకసారి ఒక రాశి నుండి మరొక రాశిలోకి సంచారం చేస్తూ ఉంటాడు. అటువంటి కేతువు నక్షత్రాలలోకి కూడా సంచారం చేస్తూ
ఖాళీ స్థలం ఉంది కదా అని గది కడుతున్నారా? కానీ వాస్తు ఏం చెబుతోందో తెలుసా?
చాలామంది సొంత ఇల్లు కలిగినవారికి ఇంటిచుట్టూ ఏదో దిక్కులో ఖాళీ స్థలం ఉంటుంది. దాన్ని ఖాళీగా ఉంచడం ఎందుకులే అని గదుల్లాంటివి వేసి అద్దెకు ఇస్తుంటారు. నాలుగు డబ్బులు వస్తాయి కదా అనే ఆలోచనతో చేస్తారు. అయితే ఏ దిక్కున ఏది కడితే ఎటువంటి ఫలితాలు కలుగుతాయనే విషయాన్ని వాస్తు ప్రకారం తెలుసుకోవాలి. లేదంటే నష్టపోయే ప్రమాదం
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం
తెలుగు సంప్రదాయం, వేద జ్యోతిష్య శాస్త్రం ప్రకారం జన్మ నక్షత్రానికి అత్యంత ప్రాధాన్యత ఉంది. ఒక వ్యక్తి పుట్టినప్పుడు చంద్రుడు ఏ నక్షత్రంలో ఉంటే, దాన్నే ఆ వ్యక్తి 'జన్మ నక్షత్రం' అని పిలుస్తారు. జాతక చక్రం మొత్తం ఈ జన్మ నక్షత్రం ఆధారంగానే నిర్మించబడుతుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చంద్రుడు మనస్సుకు అధిపతి. కాబట్టి, పుట్టినప్పుడు
నవ పంచమ రాజయోగంతో ఏప్రిల్ లో వీరికి జాక్ పాట్.. తగ్గేదే లేదు!
గ్రహాలు నిర్దిష్ట కాలమానం ప్రకారం సంచారం చేస్తూ మానవ జీవితాల పైన ప్రభావాన్ని చూపిస్తాయి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఏప్రిల్ మాసంలో మూడవ తేదీన గ్రహాల రాకుమారుడు అయిన బుధుడు, దేవతల గురువు అయిన బృహస్పతి 120 డిగ్రీల కోణంలో కలవడం వలన నవ పంచమ రాజయోగం ఏర్పడుతుంది. 9 మరియు ఐదవ స్థానాలలో ఈ రెండు
గరుడ పురాణం ప్రకారం \భార్య\ ఎన్ని రకాలు ఉంటారో తెలుసా..?
హిందూ ధర్మశాస్త్రాల్లో ముఖ్యంగా శిల్పశాస్త్రం, గరుడ పురాణం వంటి గ్రంథాల్లో మనిషి జీవితానికి సంబంధించిన అనేక ఆసక్తికరమైన వర్గీకరణలు కనిపిస్తాయి. వాటిలో ఒకటి భార్యల స్వభావాన్ని, ప్రవర్తనను, గత జన్మ కర్మల ప్రభావాన్ని ఆధారంగా చేసుకుని చేసిన ఈ ఏడు రకాల విభజన. ఈ వర్గీకరణ ద్వారా దాంపత్య బంధం లోతును, పరస్పర అనుబంధాన్ని అర్థం చేసుకోవచ్చని
వాస్తు ప్రకారం ఇంట్లో డస్ట్బిన్ ఎక్కడ పెడుతున్నారు?
ఇంటి నిర్మాణాన్ని వాస్తు ప్రకారం చేపడతాం. అన్ని విషయాలు దగ్గరుండి చూసుకుంటాం. అయితే ఎక్కడో ఒకచోట, ఎప్పుడో ఒకప్పుడు కొన్ని కొన్ని అనుమానాలు వస్తుంటాయి. ఏం చేయాలో అర్థం కాదు. నిపుణుల దగ్గరకు పరుగెడతాం. అలాగే ఇంట్లో చెత్తబుట్ట ఎక్కడ పెట్టుకోవాలి అనే సందేహం కూడా చాలామందికి ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు అందరూ అపార్ట్ మెంట్లకు అలవాటుపడుతున్నారు.
జన్మ నక్షత్రం రోహిణి, మృగశిర, ఆరుద్ర ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం
తెలుగు సంప్రదాయం, వేద జ్యోతిష్య శాస్త్రం ప్రకారం జన్మ నక్షత్రానికి అత్యంత ప్రాధాన్యత ఉంది. ఒక వ్యక్తి పుట్టినప్పుడు చంద్రుడు ఏ నక్షత్రంలో ఉంటే, దాన్నే ఆ వ్యక్తి 'జన్మ నక్షత్రం' అని పిలుస్తారు. జాతక చక్రం మొత్తం ఈ జన్మ నక్షత్రం ఆధారంగానే నిర్మించబడుతుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చంద్రుడు మనస్సుకు అధిపతి. కాబట్టి, పుట్టినప్పుడు
100ఏళ్ల తర్వాత శని మంగళ యుతి.. ఏప్రిల్ లో ఈ రాశులకు డబ్బే డబ్బు!
వేద జ్యోతిషశాస్త్రంలో ఏప్రిల్ నెలకు చాలా విశేషమైన స్థానం ఉంది. ఏప్రిల్ మాసంలో చోటుచేసుకునే గ్రహసంచారాలు అన్ని రాశులవారి జీవితాల మీద ప్రభావాన్ని చూపిస్తాయి. ముఖ్యంగా కర్మదేవుడు, క్రమశిక్షణకు మారుపేరుగా చెప్పబడే శనిదేవుడు ఏప్రిల్ రెండవ తేదీన ధైర్యానికి, బలానికి కారకుడైన కుజుడుతో సంయోగం చెందబోతున్నాడు. శని మంగళ యుతి సుమారు 100సంవత్సరాల తర్వాత జరుగుతున్న కారణంగా
today rashiphalalu: శ్రీరామనవమి నాడు వీరికి నవవిధ శుభాలు ప్రసాదించిన అద్భుత యోగాలు
మార్చి 27 2026 గురువారం నాడు అన్నిరాశులవారి జీవితాలలో ముఖ్య గ్రహాల సంచారం అనేక మార్పులను తెస్తుంది. నేడు శ్రీరామనవమి వేళ గ్రహాల రాజు గురువు చంద్రుడితో సంయోగం చెందటం వల్ల గజకేసరి రాజయోగం, గురువు కుజుల ప్రభావంతో నవ పంచమ రాజయోగం ఏర్పడుతున్నాయి. ఈరోజు యోగాల ప్రభావం అన్ని రాశుల పైన పడుతుంది. నేడు ముఖ్య
వాస్తు అనేది నిజమేనా? ఎందుకు దాన్ని ఫాలో అవ్వాలి?
మనిషి ఎప్పుడైతే సొంతంగా కట్టడం అనేది ప్రారంభించాడో అప్పటి నుంచి యుగయుగాలుగా వాస్తు శాస్త్రం అందుబాటులో ఉంది. ఎన్ని యుగాలు పూర్తయినా దీనికున్న ప్రాధాన్యత మాత్రం చెక్కుచెదరడంలేదు. వాస్తు శాస్త్రం అనేది కేవలం నమ్మకం మాత్రమేనా లేక అందులో ఏదైనా శాస్త్రీయత ఉందా? అనే అంశంపై భిన్నమైన వాదనలు ఉన్నాయి. అయితే దీన్ని ఒక అద్భుతమైన నిర్మాణ
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం
తెలుగు సంప్రదాయం, వేద జ్యోతిష్య శాస్త్రం ప్రకారం జన్మ నక్షత్రానికి అత్యంత ప్రాధాన్యత ఉంది. ఒక వ్యక్తి పుట్టినప్పుడు చంద్రుడు ఏ నక్షత్రంలో ఉంటే, దాన్నే ఆ వ్యక్తి 'జన్మ నక్షత్రం' అని పిలుస్తారు. జాతక చక్రం మొత్తం ఈ జన్మ నక్షత్రం ఆధారంగానే నిర్మించబడుతుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చంద్రుడు మనస్సుకు అధిపతి. కాబట్టి, పుట్టినప్పుడు
ఏప్రిల్ లో బుధ గోచారంతో ఈ రాశులవారికి గడ్డుకాలం!
వేద జ్యోతిష్యం ప్రకారం, గ్రహాల రాకుమారుడు బుధుడు 2026 ఏప్రిల్ 11న తన నీచ రాశి అయిన మీన రాశిలోకి సంచారం చేయనున్నాడు. బుధుడు ఏప్రిల్ 30 వరకు ఇదే స్థితిలో మీనరాశిలో ఉంటాడు.ఈ గ్రహ సంచారం మేషంతో సహా నాలుగు రాశుల వారిపైన గణనీయమైన ప్రతికూల ప్రభావం చూపనుంది. ఈ దశలో సవాళ్లు, ఆటంకాలు ఎదురయ్యే
శ్రీరామనవమి నాడు రెండు విశేషయోగాలు.. వీరికి ఊహించని ధనలాభం!
హిందూ పంచాంగం ప్రకారం, మార్చి 27వ తేదీన శ్రీరామనవమిగా దేశవ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటారు. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, ఈ శ్రీరామనవమి పర్వదినాన కొన్ని శుభప్రదమైన యోగాలు ఏర్పడనున్నాయి. అంతకు ముందే మార్చి 26న సంపదకు అధిపతి అయిన శుక్రుడు మేషరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. అంతేకాకుండా, గ్రహాలరాజు గురువు, చంద్రుడి కలయికతో గజకేసరియోగం, గురువు, కుజుల ప్రభావంతో నవపంచమరాజయోగం ఏర్పడుతున్నాయి.ఈ రాజయోగాలతో
‘అభిజిత్’ లగ్నం వెనుక ఉన్న అసలు రహస్యం ఇదే!
లోకాభిరాముడు, సీతమ్మల కల్యాణం అనగానే మనకు వెంటనే గుర్తుకు వచ్చేది మండుటెండలో జరిగే మధ్యాహ్నం 12 గంటల ముహూర్తం. చైత్ర శుద్ధ నవమి నాడు, పునర్వసు నక్షత్ర యుక్త కర్కాటక లగ్నంలో జరిగే ఈ ‘అభిజిత్' లగ్నానికి పురాణాల్లో అత్యంత ప్రాధాన్యత ఉంది. అసలు పెళ్లికి సాయంత్రం లేదా తెల్లవారుజామున ముహూర్తాలు పెడుతుంటారు కదా.. మరి రాముడికి
మేషరాశిలో శుక్ర సంచారం.. ఈ రాశులవారికి పండుగే!!
సంపదలకు విలాసాలకు అధిపతి అయిన శుక్రుడికి నవగ్రహాలలో చాలా ప్రత్యేకమైన స్థానం ఉంది. అటువంటి శుక్రుడు జాతకంలో శుభస్థానంలో ఉంటే వారికి శుభఫలితాలు రాగా, అశుభ స్థానంలో ఉంటే అశుభఫలితాలు వచ్చే అవకాశం ఉంది. మార్చి 26వ తేదీన గురువారం నాడు శుక్రుడు మీనరాశి నుంచి మేషరాశిలోకి సంచారం చేయబోతున్నాడు. ఈ సంచారం కొన్ని రాశులవారికి అదృష్టాన్ని
కుంభరాశి, మీన రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం
గ్రహాలు నిర్దిష్ట సమయంలో ఒక రాశి నుంచి మరో రాశికి సంచారం చేస్తుంటాయి. ఇలా సంచారం చేసే క్రమంలో కొన్ని రాజయోగాలను ఏర్పరుస్తుంటాయి. అలా ఏర్పరిస్తే కొన్ని రాశులకు అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. మరికొన్ని రాశులకు మిశ్రమ ఫలితాలు కలుగుతాయి. అయితే మొత్తం ద్వాదశ రాశులపై ఈ ప్రభావం ఉంటుంది. ఈనెల 19వ తేదీ నుంచి పరాభవ
వాస్తు ప్రకారం శనివారం రోజు ఈ పనులు చేయండి.. కలిసివస్తుంది
వాస్తు ప్రకారం శనివారం రోజు కొన్ని పనులు చేస్తే అన్నీ శుభాలే కలుగుతాయి. శనిదేవుడు చేసిన కర్మల ప్రకారం ఫలితాలను ప్రసాదిస్తుంటారు. చాలామంది శని అంటే భయపడుతుంటారుకానీ ఆయన చాలా మంచి చేస్తాడు. జీవిత పాఠాలను నేర్పుతాడు. వాస్తు ప్రకారం కొన్ని చిన్న చిన్న నియమాలు పాటిస్తుంటే శనిదేవుడి నుంచి వచ్చే దోషాల నుంచి చాలా సులువుగా
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం
గ్రహాలు నిర్దిష్ట సమయంలో ఒక రాశి నుంచి మరో రాశికి సంచారం చేస్తుంటాయి. ఇలా సంచారం చేసే క్రమంలోనే కొన్ని అరుదైన యోగాలను ఏర్పరుస్తుంటాయి. ఈ యోగాలవల్ల కొన్ని రాశులకు బాగా కలిసివస్తుంది. ఈనెల 19వ తేదీన మనకు తెలుగు నూతన సంవత్సరం ఉగాది ప్రారంభమైంది. ఈ ఏడాది పరాభవ నామ సంవత్సరం కొనసాగుతుంది. ఏప్రిల్ నెలలో
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే!
మార్చి 19వ తేదీన తెలుగు వారి సంవత్సరాది ప్రారంభమైంది. ఈ పరాభవ నామ సంవత్సరంలో పంచాంగం ప్రకారం వివిధ రాశుల వారి జాతకాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుంటున్నాం. ప్రస్తుతం మనం మీన రాశి వారి వార్షిక జాతకం ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. మీన రాశి వారి ఆదాయ వ్యయాలు పూర్వభాద్ర నాలుగో పాదం, ఉత్తరాభాద్ర
today rashiphalalu: నేడు వీరింటికి నడిచొచ్చేను లక్ష్మీదేవి.. తలుపులు తెరవండి!
2026 మార్చి 24 మంగళవారం నాడు నవగ్రహాలు వివిధ రాశులలో చేస్తున్న సంచారం అన్ని రాశులవారి జీవితాన్ని ప్రభావితం చేస్తుంది. ఈరోజు చంద్రుడు వృషభ రాశిలో సంచరిస్తున్నాడు. సూర్యుడు మీన రాశిలో, కుజుడు మిథునంలో, బుధుడు కుంభంలో, గురుడు వృషభంలో, శుక్రుడు మేషంలో, శని కుంభంలో, రాహువు మీనంలో, కేతువు కన్యలో ఉన్నారు. ఈ గ్రహస్థితి వల్ల
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం
Horoscope: గ్రహాలు నిర్దిష్ట సమయంలో ఒక రాశి నుంచి మరో రాశికి సంచారం చేస్తుంటాయి. ఇలా సంచారం చేసే క్రమంలోనే కొన్ని అరుదైన యోగాలను ఏర్పరుస్తుంటాయి. ఈ యోగాలవల్ల కొన్ని రాశులకు బాగా కలిసివస్తుంది. ఈనెల 19వ తేదీన మనకు తెలుగు నూతన సంవత్సరం ఉగాది ప్రారంభమైంది. ఈ ఏడాది పరాభవ నామ సంవత్సరం ఉంటుంది. ఏప్రిల్
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు!
మార్చి 19వ తేదీ నుండి పరాభవ నామ సంవత్సరం ప్రారంభమైంది. పంచాంగం ప్రకారం తెలుగు సంవత్సరాదిలో ద్వాదశ రాశుల వారి జాతకం ఏ విధంగా ఉంటుందో తెలుసుకునే ప్రయత్నం చేస్తారు ప్రతి ఒక్కరు. ఈ క్రమంలో ఈరోజు మన 2026- 27 సంవత్సరంలో మకరరాశి వారి జాతకం ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాం. మకర రాశి
today rashiphalalu: చతుర్గ్రాహియోగంతో 12 రాశులలో ఈ రాశులవారికి కుబేరయోగం!
మార్చి 23, 2026, సోమవారం నాడు గ్రహాల సంచారం అన్ని రాశులవారి జీవితాలను ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా సూర్యుడు, బుధుడు, శని, రాహువులు మీనరాశిలో సంచారం చేస్తూ చతుర్గ్రాహి యోగాన్ని ఏర్పరుస్తూ ఉన్నారు. చంద్రుడు మిధునరాశిలోనూ, కుజుడు గురుడు వృషభరాశిలోనూ, శుక్రుడు మేషరాశి లోను, కేతువు కన్యరాశి లోను సంచారం చేస్తున్నారు. ముఖ్యంగా మీనరాశిలో చతుర్గ్రాహి యోగం
రామాయణంలో అతిపెద్ద చర్చ! రాముడిని కదిలించలేని నాస్తికత్వం.
రామాయణం అంటే కేవలం ఒక యుద్ధం కాదు, అది విలువల సంఘర్షణ. తండ్రి ఆజ్ఞ కోసం అడవులకు బయలుదేరిన రాముడిని వెనక్కి రప్పించేందుకు భరతుడు చేసిన ప్రయత్నాలు ఒకెత్తు అయితే, జాబాలి మహర్షి వాడిన 'కుతర్కం' మరొక ఎత్తు. నేటి ఆధునిక కాలంలో మనం వినే నాస్తిక వాదనలను అప్పుడే రాముడి ముందు ఉంచిన జాబాలికి, రాముడు
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త!
పరాభవ నామ ఉగాది మార్చి 19వ తేదీన జరుపుకున్నాము. ఇక తెలుగు సంవత్సరాది కొత్త పంచాంగం ప్రకారం ద్వాదశ రాశుల వారి జాతకాలు ఏ విధంగా ఉన్నాయో ప్రతి ఒక్కరం తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఈ క్రమంలో తులారాశి జాతకులకు ఈ సంవత్సరం ఎటువంటి ఫలితాలు వస్తాయి అనేది తెలుసుకుందాం. తులా రాశి వారి ఆదాయ
today rashiphalalu: నేడు ఏనుగు కుంభస్థలం బద్దలు కొట్టి సంపన్నులయ్యే రాశులవారు వీరే!
మార్చి 22వ తేదీ ఆదివారం రోజున నవగ్రహాలు వివిధ రాశులలో సంచారం చేస్తూ ద్వాదశ రాశుల వారికి సానుకూల మరియు ప్రతికూల ఫలితాలను ఇస్తున్నాయి. మార్చి 22వ తేదీ నేడు గ్రహాల సంచారం వివిధ రాశులపై మిశ్రమ ఫలితాలను ఇస్తున్నాయి. ముఖ్యంగా చంద్రుడు తన స్థానాన్ని మార్పు చేసుకుని భావోద్వేగాల పైన ప్రభావం చూపే అవకాశం కనిపిస్తుంది.
వాస్తు ప్రకారం డబ్బు నిల్వ ఉండాలంటే ఇలా చేయాలి
హిందూమతంలో వాస్తు శాస్త్రంకు ఎనలేని ప్రాముఖ్యత ఉంటుంది. మన నిత్య జీవితంలో ఎదురయ్యే సమస్యలకు వాస్తు శాస్త్రం అనేక సలహాలిచ్చి సహాయపడుతుంది. ముఖ్యంగా ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్నవారికి, ఎంత సంపాదించినా చేతిలో డబ్బు నిల్వ ఉండకపోవడం, రోజురోజుకు పెరుగుతున్న ఆర్థిక చికాకుల్లాంటివన్నింటినీ తొలగించడానికి వాస్తు తోడ్పడుతుంది. చిన్న చిన్న సమస్యలు కూడా ఒక్కోసారి పెద్దవిగా మారతాయి. వాటిని
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం
దేవతల గురువైన బృహస్పతి జ్ఞానానికి కారకుడు. వివాహాన్ని, సంతానాన్ని ప్రసాదించి, జీవిత లక్ష్యాన్నిచేరుకునేందుకు తోడ్పడతాడు. గ్రహాలకు అధిపతి అయిన సూర్య భగవానుడు ఏప్రిల్ నెలలో బృహస్పతితో కలవనున్నాడు. వీరిద్దరి కలయికవల్ల గురు-సూర్య సంయోగం ఏర్పడుతోంది. దీనివల్ల నాలుగు రాశులకు అద్భుతమైన రాజయోగం పడుతోందని జ్యోతిష్య పండితులు తెలియజేస్తున్నారు. వృశ్చిక రాశి ఆదాయం పెరుగుతుంది. అదనపు ఆదాయం కోసం
ధనుస్సు రాశి వార్షిక ఫలం.. వీరికి గృహయోగం.. కానీ ఈ విషయాల్లో జాగ్రత్త!
పరాభవ నామ సంవత్సర ఉగాది మార్చి 19వ తేదీన ప్రారంభమైంది. వేద క్యాలెండర్ ను అనుసరించి చైత్ర నవరాత్రులు కూడా ఇదే రోజు ప్రారంభమయ్యాయి. ఇక పరాభవ నామ సంవత్సరంలో ఏ రాశి వారికి కలిసి వస్తుంది అనేది తెలుసుకోవాలని ప్రతి ఒక్కరూ తమ తమ జాతకాలను పరిశీలించుకుంటున్నారు. ఈ క్రమంలో ధనస్సు రాశి వారి జాతకం
today rashiphalalu: శని, బుధుల సంచారంలో మార్పుతో వీరు నేడు నక్కతోక తొక్కుతారు!
వేద జ్యోతిషశాస్త్రంలో మార్చి 21వ తేదీన ముఖ్య గ్రహాల సంచారం అన్ని రాశుల వారి జీవితాన్ని ప్రభావితం చేస్తుంది. సూర్యుడు మీనరాశిలో సంచారం చేస్తుండగా చంద్రుడు మేష రాశిలో సంచారం చేస్తున్నాడు. కుజుడు, గురువు వృషభ రాశిలోనూ, శుక్రుడు మీన రాశిలోను, రాహు కేతువులు మీనా , కన్య రాశులలోను సంచారం చేస్తున్నారు. ముఖ్య గ్రహాల సంచారం..వీరికి
100 శాతం వాస్తు ప్రకారమే ఇల్లు కట్టుకున్నా కలిసిరాకపోతే అందుకు ఒకటే కారణం
మనం నిర్మించుకునే ఇల్లు కేవలం ఇటుకలు, సిమెంటు, ఇనుము, ఇసుకతో కూడిన కట్టడం కాదు.. అది మన జీవిత గమనాన్ని మార్చే ఒక శక్తి కేంద్రం. యుగాల్లో మొదటి యుగమైన కృతయుగం నుండి నేటి కలియుగం వరకు మారుతున్న కాలంతో పాటు మనిషి జీవనశైలి మారినా, 'వాస్తు శాస్త్రం' ప్రాధాన్యత మాత్రం అలాగే ఉంది. అందరూ వాస్తు
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం
గ్రహాలు నిర్దిష్ట సమయంలో ఒక రాశి నుంచి మరో రాశికి సంచారం చేస్తుంటాయి. ఇలా సంచారం చేసే క్రమంలోనే కొన్ని అరుదైన యోగాలను ఏర్పరుస్తుంటాయి. ఈ యోగాలవల్ల కొన్ని రాశులకు బాగా కలిసివస్తుంది. ఈనెల 19వ తేదీ నుంచి మనకు తెలుగు నూతన సంవత్సరం ఉగాది ప్రారంభమైంది. ఈ ఏడాది పరాభవ నామ సంవత్సరం ఉంటుంది. ఏప్రిల్
రేపటి నుండి బుధుడి ప్రత్యక్ష సంచారంతో కుంభరాశితో సహా వీరు శ్రీమంతులు అవుతారు
వేద జ్యోతిష్య శాస్త్రం ప్రకారం నిర్దిష్ట కాలమానం ప్రకారం గ్రహాలు సంచారం చేస్తూ, అనేక రాశులలో ఇతర గ్రహాలతో కలిసి సంయోగాన్ని ఏర్పరుస్తూ శుభ యోగాలను, అశుభ యోగాలను కలిగిస్తున్నాయి. గ్రహాల రాజకుమారుడు అయిన బుధుడు త్వరలో కుంభరాశిలో తిరోగమనం నుండి ప్రత్యక్ష మార్గంలో సంచారాన్ని ప్రారంభించనున్నాడు. ప్రత్యక్ష మార్గంలో బుధుడు.. ఈ రాశులవారికి అదృష్టం జ్ఞాన
Todays Horoscope:ఈ రాశి వారికి ధన యోగం..రియల్ ఎస్టేట్ పరిస్థితి ఏంటంటే..?
ప్రతి రోజూ ఒక కొత్త ఆశతో మొదలవుతుంది. మార్చి 20, 2026,శుక్రవారం నాటి ద్వాదశ రాశిఫలాలు మీకోసం ప్రత్యేకంగా ఇక్కడ ఉన్నాయి.గ్రహాల స్థితిగతులు మారుతున్న వేళ,ఈ రోజు ఏ రాశి వారికి అదృష్టం వరిస్తుంది? ఎవరు జాగ్రత్తగా ఉండాలి?ఈ శుక్రవారం మీ జీవితంలో ఎలాంటి మార్పులు తీసుకురాబోతుందో మీ రాశిని బట్టి చూసుకోండి. మేషం (Aries)రేపు మీకు
వృషభరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, మకర రాశులకు ఏప్రిల్ 19 నుంచి మాలవ్య రాజయోగం
సంపదకు కారకుడయ్యే శుక్రుడు వచ్చే నెలలతో తన సొంత రాశి వృషభరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. దీనివల్ల శక్తివంతమైన మాలవ్య రాజయోగం ఏర్పడనుంది. ఈ ప్రభావంతో ఏప్రిల్ 19 నుంచి వృషభరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, మకర రాశులకు అదృష్టం కలిసివస్తోది. విలాసవంతమైన భోగాలను పొందుతారు. సమాజంలో హోదా పెరుగుతుంది. జాతక చక్రంలో శుక్రుడు 1, 4, 7, 10
Todays Horoscope March 19th:ఎవరికి యోగం?ఎవరికి హెచ్చరిక?మీ రాశి ఫలం ఇక్కడే!
మార్చి 19, 2026, గురువారం నాటి ద్వాదశ రాశిఫలాలు మీకోసం. గ్రహ గతులు, నక్షత్రాల స్థితిగతులను బట్టి మీ రాశి చక్రం ఈరోజు మీకు ఎలాంటి ఫలితాలను అందిస్తుందో తెలుసుకోండి.జీవితంలో ఒడిదొడుకులు సహజం, కానీ ముందస్తుగా మన సమయం ఎలా ఉందో తెలుసుకుంటే అడుగులు జాగ్రత్తగా వేయవచ్చు. ఈరోజు మీ కెరీర్, ఆరోగ్యం, ఆర్థిక స్థితి, కుటుంబ
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు?
తెలుగు నూతన సంవత్సరమైన ఉగాది అనగానే అందరికీ కొత్త ఆశలు, ఆనందాలు గుర్తుకువస్తాయి. అయితే, రాబోయే 'శ్రీ పరాభవ నామ సంవత్సరం' పేరు వినగానే కొందరిలో ఒక రకమైన ఆందోళన కలగడం సహజం. అసలు ఈ పేరు వెనుక ఉన్న పరమార్థం ఏమిటి? 60 ఏళ్ల క్రితం ఈ ఏడాది ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి? శాస్త్రాలు, పురాణాలు
ఏప్రిల్ నెలలో మిథున రాశి, కర్కాటక రాశి జాతక ఫలం
గ్రహాలు నిర్దిష్ట సమయంలో ఒక రాశి నుంచి మరో రాశికి సంచారం చేస్తుంటాయి. ఇలా సంచారం చేసే క్రమంలోనే కొన్ని అరుదైన యోగాలను ఏర్పరుస్తుంటాయి. ఈ యోగాలవల్ల కొన్ని రాశులకు బాగా కలిసివస్తుంది. ఈనెల 19వ తేదీన మనకు తెలుగు నూతన సంవత్సరం ఉగాది ప్రారంభం అవుతోంది. ఈ ఏడాది పరాభవ నామ సంవత్సరం ఉంటుంది. మిథున
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే!
పరాభవ నామ సంవత్సరంలో కుంభ రాశి వారికి ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి. ఈ సంవత్సరమైనా కుంభరాశి జాతకులు శని బాధల నుండి విముక్తి పొందుతారా? వంటి వివరాలను నేడు తెలుసుకుందాం? కుంభ రాశి వారికి గ్రహ సంచారాలతో మిశ్రమ ఫలితాలు గోచరిస్తాయి. కుంభరాశి వారి ఆదాయ వ్యయాలిలా ఈ సంవత్సరం కుంభ రాశి వారి ఆదాయం 2,
today rashiphalau: ఉగాదికి ముందు సూర్య, శని,రాహువుల దయతో వీరికి పట్టిందల్లా బంగారం!
మార్చి 18, 2026 బుధవారం నాడు ద్వాదశ రాశుల వారి జాతకాలు ఏవిధంగా ఉండబోతున్నాయి? నేడు సూర్యుడు, శని మరియు రాహువు మీనరాశిలో సంచారం చేస్తున్నారు, చంద్రుడు మిధున రాశిలోనూ, కుజుడు కర్కాటక రాశి లోనూ, బుధుడు కుంభరాశిలోను సంచరిస్తున్నారు. ముఖ్య గ్రహాల సంచారం ఇలా గురుడు వృషభరాశి లోను, శుక్రుడు మేషరాశి లోను, కేతువు కన్య
వాస్తు ప్రకారం గుప్పెడు బియ్యంతో మీ అదృష్టాన్ని మార్చుకోవచ్చు
వాస్తు శాస్త్రం ప్రకారం మన ఇంట్లోని వస్తువులు కేవలం మన అవసరాలు తీర్చడానికే కాదు.. మన ఆర్థిక స్థితిగతులను మార్చడానికి కూడా ఉపయోగపడతాయి. ఆదాయం బాగున్నా చేతిలో రూపాయి కూడా మిగలడంలేదని ఎంతోమంది బాధపడుతుంటారు. అనవసర ఖర్చులతో కొంతమంది సతమతమవుతుంటారు. అయితే వాస్తు ప్రకారం ఈ చిన్న బియ్యం చిట్కాతో అద్భుత ఫలితాలను పొందొచ్చని నిపుణులు చెబుతున్నారు.
ఏప్రిల్ నెలలో మేషరాశి, వృషభ రాశి జాతక ఫలం
గ్రహాలు నిర్దిష్ట సమయంలో ఒక రాశి నుంచి మరో రాశికి సంచారం చేస్తుంటాయి. ఇలా సంచారం చేసే క్రమంలోనే కొన్ని అరుదైన యోగాలను ఏర్పరుస్తుంటాయి. ఈ యోగాలవల్ల కొన్ని రాశులకు బాగా కలిసివస్తుంది. ఈనెల 19వ తేదీన మనకు తెలుగు నూతన సంవత్సరం ఉగాది ప్రారంభం అవుతోంది. ఈ ఏడాది పరాభవ నామ సంవత్సరం ఉంటుంది. మేషరాశివారికి
ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని సంచారం: కుంభరాశితో పాటు వీరికి సకల సంపదలు!
జ్యోతిషశాస్త్రం ప్రకారం శని గ్రహం చాలా శక్తివంతమైన గ్రహం. శనిదేవుడు కర్మలకు అధిపతి. క్రమశిక్షణను నేర్పే దేవుడు. అటువంటి శని దేవుడు వ్యక్తుల కర్మల ఆధారంగా ఫలితాలను ఇస్తాడు. ముఖ్యంగా శని తన దశలు మారే సమయంలో ప్రత్యేక ప్రభావాన్ని చూపిస్తాడు. ఉత్తరాభాద్ర నాల్గవ దశలోకి శని ఏప్రిల్ 17వ తేదీన శని ఉత్తరాభాద్ర నక్షత్రంలో
today rashiphalalu:శుక్రుడు, శని కుంభరాశిలో.. వీరికి జాక్ పాట్!
వేద జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలు ఒక రాత్రి నుంచి మరొక రాశిలోకి నిర్దిష్ట కాలమానం ప్రకారం సంచారం చేస్తాయి. ఈ క్రమంలో మార్చి 17వ తేదీ మంగళవారం నాడు సూర్యుడు, రాహువు, బుధుడు మీనరాశిలోనూ, గురుడు, చంద్రుడు వృషభ రాశిలోనూ సంచారం చేస్తున్నారు. ద్వాదశ రాశుల వారి జ్యోతిష్య ఫలాలు కేతువు కన్య రాశిలో, కుజుడు
మహాలక్ష్మీ రాజయోగంతో ఈ రాశులకు మహర్దశ
గ్రహాలు నిర్దిష్ట సమయంలో ఒక రాశి నుంచి మరో రాశికి సంచారం చేస్తుంటాయి. ఇలా సంచారం చేసే క్రమంలో కొన్ని రాశిచక్ర గుర్తులకు మంచి ప్రయోజనాలు కలుగుతుంటాయి. మరికొన్ని రాశులకు మిశ్రమ ఫలితాలు కలుగుతాయి. ఈ నెలలో చంద్రుడు, కుజుడు కలుసుకోనున్నారు. కుంభరాశిలో ఈ కలయిక ఉంటుంది. 18వ తేదీ వరకు అక్కడే సంచారం చేస్తారు. ప్రస్తుతం
today rashiphalalu: వక్రగతిలో బుధుడు, మీనంలో సూర్య, శుక్రులు.. వీరికి ఊహించని ఫలితాలు!
2026 మార్చి 16 సోమవారం నాడు ముఖ్య గ్రహాల సంచారం ద్వాదశ రాశుల వారి జీవితాలను ప్రభావితం చేస్తుంది. నేడు సాయంత్రం చంద్రుడు కుంభ రాశిలో ప్రవేశిస్తాడు. నేడు సూర్యుడు మరియు శుక్రుడు మీన రాశిలో సంచారం చేస్తూ ఉంటారు. బుధుడు వక్రగతి లో ఉండటం వల్ల నేడు కొన్ని రాశుల వారు జాగ్రత్తలు వహించాలి. నేడు
ఏప్రిల్ లో మీనరాశిలో బుధ సంచారంతో ఈ రాశులవారు నక్కతోక తొక్కుతారు!
వేద జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాల సంచారం అన్ని రాశుల వారి జీవితాలను ప్రభావితం చేస్తుంది. భవిష్యత్తు పంచాంగం ప్రకారం తెలివితేటలు, వాక్చాతుర్యం, వ్యాపారం మరియు తర్కానికి కారకుడైన బుధుడు ఏప్రిల్ 11వ తేదీన దేవగురువు బృహస్పతి యాజమాన్యంలోని మీన రాశిలోకి ప్రవేశించబోతున్నాడు. మీనరాశిలో బుధ సంచారం మీన రాశిని ఆధ్యాత్మికత, ఊహ మరియు అంతర్దృష్టి యొక్క
వాస్తు శాస్త్రం ప్రకారం దేవుడికి ఎన్ని అగరుబత్తీలు వెలిగించాలి?
ప్రతిరోజు కచ్చితంగా మనం ఇంట్లో పూజ చేసుకుంటాం. దీనివల్ల ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తులన్నీ పారిపోతాయి. సానుకూల శక్తి ఉంటుంది. పూజ చేసుకునే సమయంలో దేవుడికి హారతి ఇవ్వడంతోపాటు అగరుబత్తీలు కూడా వెలిగిస్తాం. అయితే దీపారాధన సమయంలో ఎన్ని అగరుబత్తీలు వెలిగించాలి? వాటికి ఒక లెక్క ఉంటుందా? ఇన్నే వాడాలి? అనే నియమం ఉందా? తదితర వివరాలను
ఈనెల 19 నుంచి ఈ రాశులకు అద్భుతమైన దశ ప్రారంభం
తెలుగు నూతన సంవత్సర పండగ ఉగాది ఈనెల 19వ తేదీ నుంచి ప్రారంభం కాబోతోంది. ఆరోజు నుంచి అన్ని రాశులవారి జీవితాల్లో సానుకూల మార్పులు, ప్రతికూల మార్పులు చోటుచేసుకుంటాయి. అయితే ప్రధానంగా మూడు రాశులవారికి మాత్రం అదృష్టం బాగుందని, వారి జాతకం బాగుందని జ్యోతిష్య పండితులు తెలియజేస్తున్నారు. 19 నుంచి ఏయే రాశులకు ఏవిధంగా కలిసిరానుందనే విషయాన్ని
కన్యారాశి వారికి ఈ ఉగాది నుండి పట్టిందల్లా బంగారమే.. కలిసొచ్చే లక్కీ ఇయర్!
మార్చి 19వ తేదీన తెలుగువారి కొత్త సంవత్సరాది ఉగాది ప్రారంభం కాబోతుంది. ఈ ఉగాది పరాభవ నామ ఉగాదిగా రాబోతోంది. ఈ పరాభవ నామ ఉగాదికి కన్యా రాశి వారికి ఎటువంటి గ్రహ స్థితి ఉండబోతుందో జ్యోతిష నిపుణులు వివరించారు. కన్యారాశి జాతకుల కెరీర్, కుటుంబం, ఆరోగ్యం, ఆర్థిక పరమైన అంశాలపై ఈ ఏడాది ప్రభావం ఎలా
today rashiphalalu: నేడు మీన సంక్రాంతితో ఈ రాశులవారికి తిరుగులేని అదృష్టం!
వేద జ్యోతిషశాస్త్రంలో గ్రహాల సంచారం అన్ని రాశుల వారి జీవితాన్ని ప్రభావితం చేస్తుంది. మార్చి 15 2026 ఆదివారం నాడు సూర్యుడు కుంభరాశి నుండి మీన రాశిలోకి ప్రవేశించి శనితో కలిసి త్రిగ్రాహి యోగాన్ని ఏర్పరుస్తున్నాడు. ఇది వృషభ, మిధున, కర్కాటక, వృశ్చిక, మకర రాశుల వారికి అదృష్టాన్ని, కెరీర్లో పురోగతిని ఇస్తుంది. నేడు మీన సంక్రాంతి
వాస్తు ప్రకారం మనకు తెలియకుండా చేసే పొరపాట్లు ఇవే
వాస్తు ప్రకారం మనకు తెలియకుండానే కొన్ని పొరపాట్లు చేస్తుంటాం. కానీ అవి చాలా చిన్నవి కదా అనుకుంటాం కానీ మనకు తెలియకుండానే అనేక దుష్ప్రభావాలను చూపుతాయి. వాస్తుకు ఉన్న శక్తి అది. అందుకే ఇంటి నిర్మాణంలోని ప్రతి అడుగు వాస్తుతో నిండి ఉండాలి అని మన పెద్దలు చెబుతుంటారు. ప్రతికూల శక్తుల వల్ల మన అభివృద్ధి కుంటుపడుతుంది.
సింహరాశి ఉగాది ఫలితాలు.. ఈ ఏడాది వీరికి గడ్డుకాలం.. అయినా సరే..
పరాభవ నామ సంవత్సరం మార్చి 19వ తేదీన ప్రారంభమవుతుంది. ఈ సంవత్సరంలో ద్వాదశ రాశుల వారి జాతకాలను గురించి తెలుసుకుంటున్న క్రమంలో ప్రస్తుతం మనం సింహ రాశి వారి జాతకం ఏ విధంగా ఉందో చూద్దాం. ఈ సంవత్సరం సింహ రాశి వారికి మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. సింహరాశి వారి జాతకఫలం జ్యోతిష గణాంకాల ప్రకారం సింహరాశి
today rashiphalalu: మీనరాశిలో త్రిగ్రహాలు వీరికి తిరుగులేని సంపదలు ఇస్తున్నాయి!
2026 మార్చి 14 శనివారం ప్రధాన గ్రహాల సంచారం కారణంగా ద్వాదశ రాశుల వారి జీవితం ప్రభావితమవుతుంది. మార్చి 14వ తేదీన సూర్యుడు, బుధుడు కుంభ రాశిలో సంచారం చేస్తున్నారు. శుక్రుడు, శని , రాహులు మీనరాశిలో సంచారం చేస్తున్నారు. కేతువు కన్యారాశి లోను, గురువు వృషభరాశి లోను, కుజుడు మకర రాశి లోను, చంద్రుడు ధనస్సు
మఖ నక్షత్రంలోకి కేతువు.. ఈ రాశులవారికి అన్నీ శుభాలే!
గ్రహాలు నిర్దిష్ట కాలమానం ప్రకారం సంచారం చేస్తూ అనేక రాశులలో సంయోగాలు ఏర్పరుస్తూ శుభ యోగాలను, అశుభ యోగాలను సృష్టిస్తూ ఉంటాయి. రాశులను మాత్రమే కాకుండా నక్షత్రాలలో కూడా సంచారం చేస్తూ గ్రహాలు ద్వాదశ రాశుల వారి జీవితాలను ప్రభావితం చేస్తాయి. మఖా నక్షత్రంలోకి కేతువు క్రూర గ్రహం గాను, పాపగ్రహం గాను చెప్పబడే కేతువు మార్చి
వాస్తు ప్రకారం ఆర్థికంగా కలిసిరావాలంటే ఏం చేయాలి?
వాస్తు ప్రకారమే ఇల్లు కట్టుకున్నా ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతుంటాయి. కొన్నిరకాల సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. చికాకులు, గొడవలు.. జరుగుతుంటాయి. ఇలాంటి సమస్యలకు వాస్తులోపమని భావించి కొంతమంది భారీగా మార్పుచేర్పులు చేస్తుంటాయి. అయితే ఆర్థికంగా కలిసిరావాలంటే వాస్తు ప్రకారం కొన్ని సూచనలు, వాస్తు నిపుణుల సలహాలు పాటించాలి. అటువంటప్పుడు కొంత స్థితి మెరుగవుతుంది. నగదు, బంగారం లాంటివి దాచుకునే
మీనరాశిలోకి సూర్యుడు.. ఈ రాశుల ఇంట్లోకి లక్ష్మీదేవి
గ్రహాలకు అధిపతి అయిన సూర్య భగవానుడు మీన రాశిలోకి ప్రవేశించనున్నాడు. ఈనెల 15వ తేదీన ఈ పరిణామం చోటుచేసుకోబోతోంది. అదే సమయానికి మీన రాశిలో శనిదేవుడు సంచారం చేస్తుంటాడు. ఈ రెండు గ్రహాలు కలుసుకోవడంతో కొన్ని రాశులవారికి అద్భుతమైన లాభాలున్నాయని పండితులు తెలియజేస్తున్నారు. ఆర్థికంగా, సామాజికంగా లాభపడతారని చెబుతున్నారు. ఆయా రాశుల వివరాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
ఏప్రిల్ లో కుజ బుధుల సంయోగంతో వ్యూహాత్మక శక్తి యోగం.. వీరికి కుబేర కటాక్షం!
వేద జ్యోతిషశాస్త్రంలో నిర్దిష్ట కాలమానం ప్రకారం గ్రహాల సంచారం జరుగుతుంది. వివిధ గ్రహాలు అనేక రాశులలో సంచారం చేస్తూ, ఇతర గ్రహాలతో కలిసి కొన్ని శుభ యోగాలను, కొన్ని అశుభ యోగాలను ఏర్పరుస్తాయి. గ్రహాల రాకుమారుడు, వ్యాపార ప్రదాత అయిన బుధుడు ఏప్రిల్ మాసంలో మీన రాశిలో కుజుడు తో సంయోగం చెంది శుభ యోగాన్ని ఏర్పరుస్తున్నారు.
today rashiphalalu: మీనరాశిలో శని అస్తమయం, కుంభరాశిలో బుధోదయంతో వీరికి సంపదల సంక్రాంతి
ఈరోజు మార్చి 13 2026 గురువారం. నేడు గ్రహాల సంచారం ప్రకారం కొన్ని రాశుల వారికి శుభఫలితాలు, మరికొన్ని రాశుల వారికి అశుభ ఫలితాలు వస్తాయి. ఆర్థిక, ఉద్యోగ, కుటుంబ విషయాల్లో మార్పులు కనిపించే అవకాశం ఉంది. నేడు మార్చి 13, 2026న ప్రధాన గ్రహాల సంచారంలో కీలక మార్పులు చోటుచేసుకుంటాయి.ఈ మార్పు ఆయా రాశులవారి జీవితాలను
ఏప్రిల్ లో మంగళాదిత్య రాజయోగం.. ఈ రాశులవారు ఏనుగు కుంభస్థలం బద్దలు కొట్టబోతున్నారు!
వేద జ్యోతిషశాస్త్రంలో గ్రహాల సంచారం, గ్రహాల సంయోగం అన్ని రాశులవారి జీవితాలను ప్రభావితం చేస్తాయి. ఇదే క్రమంలో ఏప్రిల్ 2వ తేదీ నుంచి సూర్యుడు, కుజుడు కలిసి మీనరాశిలో మంగళాదిత్య రాజయోగాన్ని ఏర్పరుస్తున్నారు. సుమారు 18నెలల తర్వాత మీనరాశిలోకి ప్రవేశించే కుజుడు సూర్యుడితో కలిసి ఈ యోగాన్ని ఏర్పరుస్తున్నాడు. ఈ యోగం కారణంగా కొన్ని రాశులవారికి అదృష్టం
వాస్తు ప్రకారం ఇంట్లో తలుపులు, కిటికీలు సరిసంఖ్యలో ఉండాలా? బేసి సంఖ్యలో ఉండాలా?
వాస్తు ప్రకారం ఇంటికి ఉండే తలుపులు, కిటికీలు సరిసంఖ్యలో ఉండాలా? బేసి సంఖ్యలో ఉండాలా? అనే సందేహం అందరినీ వేధిస్తుంటుంది. వాస్తు ప్రకారమే నిర్మాణం జరిగినా కొంతమంది వాస్తు నిపుణుల సలహాలను అనుసరించి కొందరు సరిసంఖ్యలో, మరికొందరు బేసి సంఖ్యలో తలుపులను, కిటికీలను పెడుతుంటారు. అలాగే వీటిని కలిపి లెక్కించాలా? విడిగా లెక్కించాలా? అలా లెక్కించినప్పుడు సరిసంఖ్య
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం
తెలుగు నూతన సంవత్సరం అంటే ఉగాది పర్వదినం. ఈనెల 19వ తేదీ గురువారం పండగ జరుపుకుంటాం. మనకు తిథుల లెక్క ప్రకారం పాడ్యమి తిథి ప్రారంభమవుతుంది. 18వ తేదీతో క్రోధి నామ సంవత్సరం ముగుస్తుంది. 19న పరాభవ నామ సంవత్సరం ప్రారంభమవుతుంది. చైత్రశుద్ధ పాడ్యమి రోజు పండగను జరుపుకుంటాం. తల స్నానం చేసి, నూతన వస్త్రాలను ధరించి,
వాస్తు ప్రకారం ఇంటి మెయిన్ డోర్ ఆర్థిక ఇబ్బందులకు కారణమవుతుంది తెలుసా?
ఇల్లు కట్టుకొనేటప్పుడు తప్పనిసరిగా వాస్తు పద్దతులు పాటించాలి. ఇంటి ప్రధాన ద్వారం ఏ దిక్కులో ఉంటే ఎలాంటి ఫలితం మనకు లభిస్తుంది? మనకున్న స్థలాన్ని బట్టి ఎక్కడ కట్టాలి? దీంట్లో ఏవైనా తప్పులుంటే ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయా? అటువంటప్పుడు వాస్తు నిపుణుల సలహాలు, సూచనల ప్రకారం ఏం చేయాలి? ఇంటికి గుండె వంటి సింహద్వారం విషయంలో ఏ
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం
తెలుగు నూతన సంవత్సరం అంటే ఉగాది పర్వదినం. ఈనెల 19వ తేదీ గురువారం పండగ జరుపుకుంటాం. మనకు తిథుల లెక్క ప్రకారం పాడ్యమి తిథి ప్రారంభమవుతుంది. 18వ తేదీతో క్రోధి నామ సంవత్సరం ముగుస్తుంది. 19న పరాభవ నామ సంవత్సరం ప్రారంభమవుతుంది. చైత్రశుద్ధ పాడ్యమి రోజు పండగను జరుపుకుంటాం. తల స్నానం చేసి, నూతన వస్త్రాలను ధరించి,

30 C