NBK’s Akhanda 2 Censor Report: Shiva Thaandavam at BO
God of Masses Nandamuri Balakrishna has been on a huge success streak and it all began with Akhanda, directed by Boyapati Srinu. The actor-director duo have always delivered a blockbuster and now, they are back with Indian Cinema’s most anticipated film, Akhanda 2, produced by 14 Reels Plus on a massive scale. The Pan-India movie […] The post NBK’s Akhanda 2 Censor Report: Shiva Thaandavam at BO appeared first on Telugu360 .
ఎల్బి నగర్ పోలీస్ స్టేషన్లో ఎస్ఐ మృతి
ఎల్బి నగర్: రంగారెడ్డి జిల్లా ఎల్బి నగర్ పోలీస్ స్టేషన్లో ఎస్ఐ సంజయ్ సావంత్(58) మృతిచెందాడు. పంచాయతీ ఎన్నికల సందర్భంగా ఆయన గత రాత్రి పోలీస్ స్టేషన్లో నిద్రించాడు. సంజయ్కు గుండెపోటు రావడంతో నిద్రలోనే చనిపోయాడు. మార్నింగ్ నిద్ర నుంచి లేవకపోవడంతో ఆస్పత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందారని పరీక్షించిన వైద్యులు తెలిపారు. గుండెపోటుతో చనిపోయి ఉంటారని వైద్యులు తెలిపారు. నాచారంలో నివాసం ఉంటూ ఎల్బి నగర్ పిఎస్లో ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్నాడు. అబ్దుల్లాపూర్మెట్లో ఎన్నికల విధులకు హాజరుకావాల్సి ఉంది. ఎస్ఐ మృతితో ఆయన కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. పోలీస్ స్టేషన్లో విషాదచాయలు అలుముకున్నాయి. 1989 లో కానిస్టేబుల్ గా ఉద్యోగం వచ్చింది . 2011లో హెడ్ కానిస్టేబుల్గా పదోన్నతి పొందాడు. 2020లో ఎఎస్ఐగా 2023లో ఎస్ఐగా పదోన్నతి పొందాడు. ప్రస్తుతం ఎల్ బి నగర్ పోలీస్ స్టేషన్ కు బదిలీ అయ్యాడు. అతడు గత రెండు సంవత్సరాలుగా ఎల్ బి నగర్ పోలీసు స్టేషన్ లో పనిచేస్తున్నాడు.
దక్షిణాఫ్రికాతో రెండో వన్డే.. భారత్ బ్యాటింగ్
రాయ్ పూర్ స్టేడియం వేదికగా దక్షిణాఫ్రికా, భారత్ జట్ల మధ్య మరికాసేపట్లో రెండో వన్డే ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా జట్టు కెప్టెన్ బావుమా బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో టీమిండియా మొదట బ్యాటింగ్ చేయనుంది. ఉత్కంఠ భరితంగా సాగిన తొలి వన్డేలో విజయం సాధించిన భారత్..అదే టీమ్ తో బరిలోకి దిగుతోంది. ఇక, సౌతాఫ్రికా జట్టులో మూడు మార్పులు చేశారు. తొలి వన్డేకు దూరంగా ఉన్న కెప్టెన్ బావుమా తిరిగి జట్టుతో కలిశాడు. అలాగే, స్పిన్నర్ కేశవ్ మహరాజ్, స్టార్ బౌలర్ లుంగి ఎన్గిడి జట్టులోకి తీసుకున్నారు. కాగా, మూడు మ్యాచ్ ల వన్డే సిరీస్ లో భారత్ 1-0తో ఆధిక్యంలో ఉంది. జట్ల వివరాలు: భారత్: యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రుతురాజ్ గైక్వాడ్, వాషింగ్టన్ సుందర్, KL రాహుల్ (w/c), రవీంద్ర జడేజా, హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్, అర్ష్దీప్ సింగ్, ప్రసిద్ధ కృష్ణ. దక్షిణాఫ్రికా: క్వింటన్ డి కాక్(w), ఐడెన్ మార్క్రామ్, టెంబా బావుమా(సి), మాథ్యూ బ్రీట్జ్కే, టోనీ డి జోర్జి, డెవాల్డ్ బ్రెవిస్, మార్కో జాన్సెన్, కార్బిన్ బాష్, కేశవ్ మహరాజ్, నాండ్రే బర్గర్, లుంగి ఎన్గిడి.
Amaravathi : చంద్రబాబు ఆలోచనలకు.. ఆచరణకు పొంతన లేకుండా పోతుందా?
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కలల రాజధాని అమరావతి అనుకున్న సమయానికి పూర్తి అయ్యే అవకాశాలు మాత్రం కనిపించడం లేదు
Cereal grain | పమిడిముక్కల, ఆంధ్రప్రభ : పమిడిముక్కల మండలం మర్రివాడ గ్రామంలో
Cyclone Dvitva |అర్ధరాత్రి నుంచి పవర్ కట్
Cyclone Dvitva | అర్ధరాత్రి నుంచి పవర్ కట్ Cyclone Dvitva |
Uttam Kumar Reddy |మంచి వార్తలతో పాఠకులకు చేరువవుతున్న ఆంధ్రప్రభ
Uttam Kumar Reddy | మంచి వార్తలతో పాఠకులకు చేరువవుతున్న ఆంధ్రప్రభ Uttam
ఇండిగో విమానాల్లో సాంకేతికలోపం
డిసెంబర్ 3 (జనం సాక్షి):ఇండిగో విమానాల్లో సాంకేతికలోపం తలెత్తింది. దీనికారణంగా హైదరాబాద్లోని శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు నుంచి …
Jagadish Reddy |నూతన హంగులతో ఆంధ్రప్రభ దినపత్రిక
Jagadish Reddy | నూతన హంగులతో ఆంధ్రప్రభ దినపత్రిక Jagadish Reddy |
Chandrababu : రైతులతో చంద్రబాబు ముఖాముఖి
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు తూర్పు గోదావరి జిల్లాలో పర్యటిస్తున్నారు.
రాహుల్ గాంధీ కుల రాజకీయాలకు తెర లేపాడు: కెటిఆర్
హైదరాబాద్: జాతీయ స్థాయిలో ప్రతిపక్షంగా కాంగ్రెస్ పార్టీ విఫలం అయిందని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ తెలిపారు. బిజెపికి ప్రత్యామ్నాయం దేశానికి అందించలేకపోయిందని అన్నారు. శివ్ నాడార్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఇగ్నిషన్ సదస్సులో కెటిఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దేశ భవిష్యత్తుకు సంబంధించిన విజన్ కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీకి లేదని విమర్శించారు. బిజెపిని ఎదుర్కోవడం ప్రాంతీయ పార్టీలకే సాధ్యమని, తెలంగాణలో కాంగ్రెస్ నుంచి ప్రజలను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని కెటిఆర్ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీ మొద్దు నిద్ర నుండి మేల్కొనే వరకు బిజెపి గెలుస్తూనే ఉంటుందని, ప్రధాని నరేంద్ర మోడీ వైఫల్యాలను ఎత్తి చూపడంలో కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ పూర్తిగా విఫలమయిందని ఎద్దేవా చేశారు. రాహుల్ గాంధీ వల్లే మోడీ ఇంకా ఎన్నికల్లో గెలుస్తున్నారని, ప్రాంతీయల పార్టీలను ఏకం చేసి మోడీకి వ్యతిరేకంగా కొత్త ఫ్రంట్ ఏర్పాటు చేసేందుకు మాజీ సిఎం కెసిఆర్ ప్రయత్నించారని తెలియజేశారు. బిజెపి మత రాజకీయాలు చేస్తుందని, రాహుల్ గాంధీ కుల రాజకీయాలకు తెర లేపాడని, ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా దేశ అభివృద్ధి కోసం ఉపయోగపడే ఒక్క ప్రతిపాదనను కూడా రాహుల్ గాంధీ నుండి వినలేదని అన్నారు. దేశానికి ఏం అవసరం అవుతుందో చెప్పకుండా అధికారంలోకి వస్తామని అనుకుంటే ఎలా? అని ప్రశ్నించారు. తమరు అడిగినట్టు తాను ప్రధాన ప్రతిపక్ష నాయకుడి హోదాలో ఉంటే తొమ్మిదిన్నర ఏళ్లలో తెలంగాణను దేశంలో ఎలా అయితే అగ్రగామిగా తీర్చిదిద్దామో, దేశాన్ని కూడా అలాగే అభివృద్ధి చేస్తానని చెప్పేవాడిని అని కెటిఆర్ పేర్కొన్నారు.
దివ్యాంగుల సమస్యల పరిష్కారానికి వారి వెంట నడుస్తాం
డిసెంబర్ 3 (జనం సాక్షి): అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరికీ సమాన అవకాశాలు కల్పించే సమాజాన్ని నిర్మించేందుకు …
Made for Each Other |అన్యోన్య దంపతుల విషాద గాథ
Made for Each Other| కర్నూలు బ్యూరో, ఆంధ్రప్రభ : కర్నూలు జిల్లా,
హైదరాబాద్లో గాలి కాలుష్యం ముప్పు #Environment #Hyderabad #TGPCB #CPCB #AirQuality #PollutionAlert
Collector|ప్రతి దశ అత్యంత కీలకం
Collector| నర్సంపేట, ఆంధ్రప్రభ : గ్రామపంచాయతీ ఎన్నికల్లో ప్రతి దేశ అత్యంత కీలకమని
Central Andhra |ఆలయాన్ని పునరుద్ధరించండి!
Central Andhra | ఆలయాన్ని పునరుద్ధరించండి! Central Andhra | చిలకలూరిపేట, ఆంధ్రప్రభ
Jakia Khanam : జకియా ఖానం యూటర్న్ వెనక ఇంత కథ నడిచిందా?
ఎమ్మెల్సీ జకియా ఖానం రాజీనామా ఉప సంహరణకు సిద్దమయ్యారు
తెలంగాణ ప్రజలు ఏం పీకరని అనుకుంటున్నావా? పవన్: అనిరుధ్ రెడ్డి
జడ్చర్ల: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పై జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ ఇప్పటి వరకు ఎందుకు క్షమాపణ చెప్పలేదని నిలదీశారు. తెలంగాణ ప్రజలు ఏం పీకరని అనుకుంటున్నావా? అని మండిపడ్డారు. క్షమాపణ చెప్పే వరకు జడ్చర్లలో పవన్ సినిమా ఆడనిచ్చేది లేదని హెచ్చరించారు. తెలంగాణ ప్రజలను రాక్షసులతో పోల్చడం సరికాదని దుయ్యబట్టారు. కోనసీమలోని కొబ్బరి చెట్లు ఎండిపోవడానికి కారణం తెలంగాణ ప్రజల దిష్టి అని పవన్ వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. పవన్ కల్యాణ్ మాటలను వక్రీకరించవద్దని జనసేన పార్టీ పత్రికా ప్రకటన విడుదల చేసిన విషయం విధితమే. రెండు రోజుల క్రితం కూడా పవన్ కల్యాణ్ పై కాంగ్రెస్ ఎంఎల్ఎ అనిరుధ్ రెడ్డి తీవ్ర విమర్శలు చేసిన విషయం తెలిసిందే. పవన్ 70 ఏళ్లు అయినా సిఎం కాలేవని చురకలంటించారు. తెలంగాణ వాళ్లది నర దిష్టి అయితే హైదరాబాద్లో ఎందుకు ఆస్తులు కొంటున్నావని అడిగారు. హైదరాబాద్ లో ఉన్న ఆస్తులను అమ్ముకొని పోయి విజయవాడలో ఉండు అని పవన్ కు హెచ్చరించారు.
Revanth Reddy : అరగంట సేపు రేవంత్ ప్రధానితో భేటీ
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు.
పంతం నెగ్గించుకున్న రాజగోపాల్ రెడ్డి
డిసెంబర్ 3 (జనం సాక్షి):నల్లగొండ:మునుగోడు నియోజకవర్గంలో వైన్ షాపుల నిర్వహణ విషయంలో స్థానిక ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సూచనల …
Post Office |గుడివాడ బ్యూటిఫికేషన్కు ప్రత్యేక చర్యలు
Post Office | గుడివాడ బ్యూటిఫికేషన్కు ప్రత్యేక చర్యలు Post Office |
Akhanda 2 and the pan-Indian Expectations
Akhanda 2 is releasing with paid premieres tomorrow night and the expectations are big. But the openings for the film are not great. The film needs a positive word of mouth to make big money and live up to the expectations. The film will also have a pan-Indian release but the makers did not focus […] The post Akhanda 2 and the pan-Indian Expectations appeared first on Telugu360 .
నెల్లూరుకు వెళ్లే వారికి హై అలెర్ట్.. వెళ్లొద్దండీ
దిత్వా తుఫాను ప్రభావంతో నెల్లూరు జిల్లాలో కుండపోత వర్షాలు కురిశాయి
Bigg Boss 9 : తనూజ గ్రాఫ్ డిజాస్టర్ .. నోరు.. చేతలే ఇలా చేశాయా?
బిగ్ బాస్ 9 సీజన్ లో ఫినాలే టిక్కెట్ రేస్ మొదలయింది.
water |నెల్లూరులో.. భారీ వర్షాలు
water | నెల్లూరులో.. భారీ వర్షాలు water| నెల్లూరు ప్రతినిధి, ఆంధ్రప్రభ :
Attack| భక్తుల పై దాడి Attack| నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ : నంద్యాల
మూగ బాలుడిపై కుక్కల దాడి... స్పందించిన ముఖ్యమంత్రి
హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా హయత్నగర్లో మూగ బాలుడు ప్రేమ్చంద్పై మంగళవారం వీధి కుక్కలు దాడిచేసి తీవ్రంగా గాయపరిచిన సంఘటనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. ఢిల్లీలో ఉన్న ముఖ్యమంత్రి ఈ ఘటనపై పత్రికల్లో వార్త చూసి చలించిపోయారు. బాలుడి పరిస్థితిపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే సిఎంఓ అధికారులతో మాట్లాడి బాలుడికి మెరుగైన వైద్యం అందించాలని అదేశించారు. బాలుడు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. అవసరమైన తక్షణ సాయం అందించాలని, ఆసుపత్రికి వెళ్లి పరామర్శించడంతో పాటు కుటుంబ సభ్యులను కలిసి వారి బాగోగులు తెలుసుకోవాలని ప్రభుత్వ పరంగా ఆదుకోవాలని కమిషనర్ను ఆదేశించారు. తక్షణం వీధి కుక్కల కట్టడికి అవసరమైన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని అధికారులను హెచ్చరించారు.
Road Widening |రోడ్డు వెడల్పు పనులకు శ్రీకారం
Road Widening | రోడ్డు వెడల్పు పనులకు శ్రీకారం చెన్నూర్, ఆంధ్రప్రభ :
హుస్నాబాద్ లో పర్యటించనున్న రేవంత్
హైదరాబాద్: హుస్నాబాద్ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుధవారం పర్యటించనున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు , ఎమ్మెల్యేలు , ఎమ్మెల్సీలు ,కార్పొరేషన్ చైర్మన్లు , డిసిసి అధ్యక్షులు ,పార్టీ ముఖ్య నేతలు పాల్గొననున్నారు. హుస్నాబాద్ ప్రాంతం అక్కన్నపేటలో బహిరంగ సభ ఏర్పాట్లను మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యవేక్షిస్తున్నారు. ఇప్పటికే హుస్నాబాద్ పట్టణంలో కాంగ్రెస్ జెండాలు, కటౌట్ల తో అందంగా అలంకరణ, బహిరంగ సభకు భారీ లెడ్ స్క్రీన్ లు ,పార్కింగ్ ప్రదేశాలు, సభకి తరలి వచ్చే జనాలకు మంచి నీటి సౌకర్యం, మొబైల్ టాయిలెట్స్ వచ్చే వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. ప్రజా పాలన ప్రజా విజయోత్సవాల్లో భాగంగా హుస్నాబాద్ లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేసే అభివృద్ధి కార్యక్రమాలు 44.12 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో హుస్నాబాద్ లో శాతవాహన యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీ కి, రూ. 58.91 కోట్ల అంచనా వ్యయంతో హుస్నాబాద్ టూ అక్కన్నపేట వరకు 4 లేన్ హమ్ రోడ్డుకు, 20 కోట్ల రూపాయల వ్యయంతో హుస్నాబాద్ మున్సిపాలిటీ పలు అభివృధి కార్యక్రమాలకు, 45.15 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో ఎడిసి (అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్) కు, రూ. 8.5 కోట్ల అంచనా వ్యయంతో అధునాతన డ్రైవింగ్ ట్రాక్ తో కూడిన ఆర్టీఏ కార్యాలయానికి, రూ. 86 కోట్ల అంచనా వ్యయంతో రాజీవ్ రహదారి నుండి కొత్తపల్లి , హుస్నాబాద్ వరకు 4 లేన్ రోడ్డుకు శంకుస్థాపన చేయనున్నారు. హుస్నాబాద్ నుండి హైదరాబాద్ కి ఎక్స్ ప్రెస్ బస్సు కు జెండా ఊపి ప్రారంభించనున్నారు. ప్లాస్టిక్ మేనేజ్మెంట్ వెహికిల్ ను పరిశీలించడంతో పాటు 70 మంది ఇంజినీరింగ్ విద్యార్థులకు సైకిల్ లు పంపిణీ చేస్తారు.
murder : అప్పు తీర్చడం కోసం అన్న ప్రాణాలను తీసిన తమ్ముడు
ముందస్తుగా బీమా చేయించిన తమ్ముడు తన అన్ననే హత్య చేశాడు.
surveillance |పాత నేరస్తులపై ప్రత్యేక నిఘా
surveillance | పాత నేరస్తులపై ప్రత్యేక నిఘా అర్ధరాత్రి ఆకస్మిక తనిఖీలు చేపట్టిన
SIT Adds Two More Accused in YSRCP-Era Liquor Scam, Key Mumbai Jewellers Caught in Money Routing Web
The Special Investigation Team (SIT) probing the multi-thousand-crore liquor scam that took place during the YSRCP government has added two more accused to the expanding case. Mumbai-based jewellers, Chetan Kumar Palgota (A-50) and Ronak Kumar Palgota (A-51) have been named as new suspects. The SIT filed a memo to this effect in the ACB Court […] The post SIT Adds Two More Accused in YSRCP-Era Liquor Scam, Key Mumbai Jewellers Caught in Money Routing Web appeared first on Telugu360 .
కామారెడ్డి జిల్లాలో చిరుత సంచారం #TeluguPost #telugu #post #news
Services | ఘంటసాల, ఆంధ్రప్రభ : ఘంటసాలలోని శ్రీ అన్నపూర్ణా సమేత విశ్వేశ్వర
Tiger |పెంచికల్ పేట్ లో పులి సంచారం
Tiger | పెంచికల్ పేట్ లో పులి సంచారం ప్రజల్లో ఆందోళన Tiger
Amaravathi : అమరావతి వాసులకు గుడ్ న్యూస్
అమరావతికి రాజధాని హోదా కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం సవరణ బిల్లు తీసుకురానుంది.
SHE Teams |మఫ్టీలో షీ టీమ్స్ నిఘా..
SHE Teams | మఫ్టీలో షీ టీమ్స్ నిఘా.. మహిళల భద్రత కోసంసోషల్
Renuka Choudhary : రేణుకా చౌదరిపై వేటు తప్పదా?
కాంగ్రెస్ రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరికి సభా హక్కుల ఉల్లంఘన నోటీసులు జారీ చేసే అవకాశముంది.
Reservation |ముందస్తు అరెస్టులు
Reservation | ఓదెల, ఆంధ్రప్రభ : పెద్దపల్లి జిల్లా ఓదెల మండలానికి చెందిన
Kufti got |త్రుటిలో తప్పిన ప్రమాదం
Kufti got | నేరడిగొండ, ఆంధ్రప్రభ : రోజురోజుకు ప్రైవేట్ ట్రావెల్స్(Private Travels)
Chairman |దివ్యాంగులకు ప్రేమతో..
Chairman | హనుమాన్ జంక్షన్, ఆంధ్రప్రభ : దివ్యాంగులను ప్రేమతో ఆదరించాలని, వారిపట్ల
దక్షిణాదిలో గోల్డ్ లోన్ జోరు #Business #SouthIndia #GoldLoan #RBIData #Finance
హెచ్ఐవి పాజిటివ్, ఎయిడ్స్ రెండు ఒకటేనా?
ఒకటి కాదు ఎందుకంటే హెచ్ఐవి అనేది హ్యూమన్ ఇమినో డెఫిషియన్సీ వైరస్ అనే వైరస్ వల్ల వచ్చే ఒక వ్యాధి.. ఇది అసురక్షిత లైంగిక సంపర్కం వల్ల కానీ లేక సక్రమ మార్గంలో ప్రికాషన్స్ లేకుండా రక్తం మార్పిడి చేయకపోవడం వలన ఒకరికి వాడిన ఇంజక్షన్లు మరొకరికి వాడడం వలననో వస్తుంది. ఒక వ్యక్తి లోకి హెచ్ఐవి వైరస్ ప్రవేశిస్తే మనము పరీక్ష చేసినప్పుడు వారికి హెచ్ఐవి పాజిటివ్ గా నిర్ధారణ చేస్తాం. కానీ వాళ్లకందరికి ఎయిడ్స్ అనగా అక్వైర్డ్ ఇమ్యూనో డెఫిషియన్సీ సిండ్రోమ్ ఉన్నట్లు కాదు. హెచ్ఐవి వైరస్ బాగా మల్టీప్లై జరిగి శరీరంలో తన సంఖ్యను విస్తరించుకొని మన యొక్క రోగనిరోధక వ్యవస్థను ప్రభావితం చేసి మన ఇమ్యూనిటీని తగ్గించి మామూలుగా వచ్చే ఇన్ఫెక్షన్లను ఎక్కువగా వచ్చేటట్లు చేస్తుంది అంతేకాక కొన్ని రకాల ప్రత్యేక ఇన్ఫెక్షన్స్ లాంటివి మనకు వస్తాయి. సిడి4 కౌంట్ చేయడం వలన ఒక వ్యక్తిలో రోగనిరోధక వ్యవస్థ ఎలా ఉంది ప్రస్తుతం అనే విషయాన్ని మనం గమనించవచ్చు. వీరికి తగు సమయంలో ఇప్పుడు యాంటీ వైరల్ డ్రగ్స్ ఇవ్వడం వలన వ్యాధి తీవ్రత తగ్గించి వారికి ఉపశమనం కలిగించవచ్చు. ఒక వ్యక్తి ఆరోగ్యంగా ఉన్నప్పటికీ అతను హెచ్ఐవి పాజిటివ్ అయివుండవచ్చు అతను ఎయిడ్స్ కు గురి అయ్యేంతవరకు అతనిలో ఎటువంటి లక్షణాలు ఉండవు.. అతను ఆరోగ్యంగా మన మధ్యనే సంచరిస్తూ ఉంటాడు అతనికి హెచ్ఐవి ఉన్నట్లు అతనికే తెలియదు.. ఇటువంటి వ్యక్తులతో అసురక్షిత లైంగిక సంపర్కం అంటే కాండోమ్ లేకుండా కలవడం వలన హెచ్ఐవి ఇన్ఫెక్షన్ మనకు సోకవచ్చు. ఇప్పుడు హెచ్ఐవి పాజిటివ్ రేట్ బాగా పెరుగుతుంది.. ఇప్పుడు అందరూ ఎడ్యుకేటెడ్ అయ్యారు కదా ఎయిడ్స్ తగ్గిపోయింది అని మనం అనుకున్నాం. కానీ మనకు కోవిడ్ లాంటి వైరస్లు, ప్రతి సంవత్సరము కొత్త కొత్త వైరస్ లో వస్తుండంవల్ల ఈ ఎయిడ్స్ ను పట్టించుకోవడం మానేశాము. ఇది చాపకింది నీరులా విస్తరించింది. ఇప్పుడు మరలా అత్యధికంగా కేసులో నమోదు అవుతున్నాయి అని వరల్డ్ ఎయిడ్స్ డే సందర్భంగా మన మెట్రోపాలిటన్ నగరాలు ఇందుకు కొత్త బ్రీడింగ్ ప్లేసెస్ అని నివేదిక వచ్చింది. అదేంటి అందరూ చాలా ఎడ్యుకేటెడ్ పర్సన్స్ కదా ఎలా ఈ వైరస్ వ్యాప్తి చెందుతుంది అంటే మీకు తెలియని ఒక షాకింగ్ విషయం ఏమంటే ఇది సాఫ్ట్వేర్ పర్సన్స్ లో ఎక్కువగా ఉందంట. ఎవరైతే కంప్యూటర్ విజ్ఞానాన్ని ఉపయోగించి ఒక బటన్ తో సమస్త సమాచారాన్ని తెలుసుకోగలరో వారిలోనే ఈ ఇన్ఫెక్షన్ ఎక్కువగా ఉండటం మనలను దిగ్భ్రాంతికి గురిచేస్తుంది. ఇప్పుడు మరలా మనం ఎయిడ్స్ పై ప్రచారాన్ని ఉధృతం చేయాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా ఇంతకుముందు ముఫై సంవత్సరాల కింద ఏ విధంగా మనం ఎయిడ్స్ పరీక్షలు చేసే వాళ్ళము ఇప్పుడు అలాగే అందరికీ చేయడం కూడా చాలా అవసరం. అంతేకాకుండా మనం ఎలాగో బ్లడ్ పరీక్షలు చేయించుకుంటామో అప్పుడు ఈ హెచ్ఐవి టెస్ట్ చేసుకోవడం కూడా మంచిది.. ఎందుకంటే ఇది కేవలం సెక్సువల్ ట్రాన్స్మిటెడ్ కాదు బ్లడ్ ట్రాన్స్ఫషన్ వలన మరియు నీడిల్స్ వలన కూడా వస్తుంది మనకు తెలియకుండా ఆ వైరస్ మనలో ప్రవేశించి ఉండొచ్చు. మనకు తెలియని వ్యక్తులతో లైంగిక సంపర్కం అవాయిడ్ చేయడం మంచిది.. నిరోద్ వాడడాన్ని ఎక్కువగా ప్రచారం చేయవలసిన అవసరం ఎంతో ఉంది అని ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ ఇప్పుడు మరలా చెప్తుంది. నిరోద్ వాడడం వలన చాలా ఉపయోగాలు ఉన్నాయి కేవలము హెచ్ఐవి ఇన్ఫెక్షన్ రాకుండా ఉండడమే కాకుండా మిగతా సెక్సువల్లి ట్రాన్స్మిటెడ్ డిసీస్ ను ఆపడం అంతేకాకుండా అవాంఛిత గర్భాన్ని ఆపడం కూడా కాండోమ్ చేస్తుంది. మనము సెక్స్ గురించి కాండోమ్ గురించి మరియు ఎయిడ్స్ గురించి మాట్లాడడం తప్పుగాను అది ఒక అనాగరికంగాను మనం భావించరాదు. మనము ఈ నిశ్శబ్దాన్ని బ్రేక్ చేయాలి. తమ అభిప్రాయాలను పంచుకోవాలి. పదిమందికి ఈ విషయాలు తెలియడం వలన వాళ్ళు జాగ్రత్త పడుతూ ఉంటారు. ఎయిడ్స్ లేని సొసైటీ రావాలి అంటే ఇవన్నీ తప్పనిసరి. మీరేమంటారు? డాక్టర్ చింతా ప్రభాకర్ రెడ్డి ఎంఎస్ ఎంసిహెచ్ గుండె, ఊపిరితిత్తుల శస్త్రచికిత్స నిపుణులు ప్రభుత్వ సర్వజన వైద్యశాల కర్నూలు
Ghantasala |బ్రహ్మయ్యకు ఘన నివాళి..
Ghantasala | బ్రహ్మయ్యకు ఘన నివాళి.. Ghantasala, ఆంధ్రప్రభ : ఘంటసాలలో బుధవారం
Wishes |జేపీ నడ్డాకు శుభాకాంక్షలు
Wishes | జేపీ నడ్డాకు శుభాకాంక్షలు Wishes | ఉమ్మడి మెదక్ బ్యూరో,
Divyavani Prashant Goud |సంక్షేమం- అభివృద్ది రెండు కళ్ళు
Divyavani Prashant Goud | సంక్షేమం- అభివృద్ది రెండు కళ్ళు తొగరపల్లి సర్పంచ్
Cyclone |భయంకరమైన ఉరుములు, మెరుపులు..
Cyclone | భయంకరమైన ఉరుములు, మెరుపులు.. Cyclone, నెల్లూరు ప్రతినిధి, ఆంధ్రప్రభ :
Andhra Pradesh : ఆంధ్రప్రదేశ్ ను వణికిస్తున్న స్క్రబ్ టైఫస్ వ్యాధి
స్క్రబ్ టైఫస్ వ్యాధి ఆంధ్రప్రదేశ్ ను వణికిస్తుంది
చాంద్రాయణగుట్ట ఫ్లైఓవర్ కింద ఆటోలో మృతదేహాల కలకలం
హైదరాబాద్: పాత బస్తీ చాంద్రాయణ గుట్టలో ఇద్దరు యువకుల మృతదేహాలు కనిపించిన సంఘటన కలకలంరేపింది. ఫ్లైఓవర్ కింద ఆటోలో ఇద్దరు యువకుల మృతదేహాలు కనిపించడంతో స్థానికులు పోలీసులక సమాచారం ఇచ్చారు. ఘటన స్థలంలో ఇంజెక్షన్ బాటిల్స్ ఉన్నట్టు గుర్తించారు. డ్రగ్స్ ఓవర్ డోస్ కారణంగానే మృతి చెందినట్లు పోలీసుల అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మృతులు పహాడి షరీఫ్, పిసల్ బండ వాసులుగా గుర్తించారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.
సంక్రాంతికి రైళ్లన్నీ ఫుల్లు.. ఇక కష్టమే
సంక్రాంతి పండగకు వెళ్లేందుకు ఇప్పటికే రైల్వే రిజర్వేషన్లు పూర్తయ్యాయి.
అరుణాచలానికి లక్షలాది మంది భక్తులు
తమిళనాడులోని అరుణాచలం భక్తులతో కిటకిట లాడుతుంది
Congress |డీసీసీ అధ్యక్షుల రేసులో..
Congress | డీసీసీ అధ్యక్షుల రేసులో.. Congress, మచిలీపట్నం, ఆంధ్రప్రభ : కాంగ్రెస్
అత్త వారింట సమంతకు గ్రాండ్ వెల్కమ్.. రాజ్ సోదరి ఎమోషనల్ నోట్#TeluguPost #telugu #post #news
Ditwah Effect | రైతుల ఆందోళన.. Ditwah Effect, ఉంగుటూరు, ఆంధ్రప్రభ :
Andhra Pradesh : నేడు ఈ జిల్లాల్లో వానలు
బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం బలహీన పడింది
రక్షణ రంగంలో భారత్ మరో ఘనత #DRDO #Defence #India #Chandigarh #latestnews #viralvideo
Telangana : సర్పంచ్ ఎన్నికలకు ఇంత గిరాకా? ఎమ్మెల్యే పదవికి మించి హామీలిస్తున్నారుగా?
తెలంగాణలో జరుగుతున్న పంచాయతీ ఎన్నికల్లో అనేక విశేషాలు చోటు చేసుకుంటున్నాయి.
AP Rains | వాయుగుండం కారణంగా.. AP Rains, మచిలీపట్నం, ఆంధ్రప్రభ :
Police |కోడిపందేల శిబిరం పై దాడి..
Police | కోడిపందేల శిబిరం పై దాడి.. Police, కృష్ణా ప్రతినిధి, ఆంధ్రప్రభ
రాజాపేట గురుకులాల్లో టెన్త్ విద్యార్థిపై ఇంటర్ విద్యార్థుల మూకదాడి
గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ జూనియర్ విద్యార్థిపై 20 మంది సీనియర్ల సామూహిక దాడి. ఏడుగురు విద్యార్థులను సస్పెండ్ చేసిన ప్రిన్సిపల్ భువనగిరి ప్రతినిధి: యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల కళాశాలలో జూనియర్లపై సీనియర్ విద్యార్థుల ర్యాగింగ్ ఘటన మంగళవారం వెలుగు చూసింది. జూనియర్ విద్యార్థి విద్యాలయానికి వైస్ కెప్టెన్ గా కొనసాగడం జీర్ణించుకోలేని ఇంటర్ విద్యార్థులు, పదవ తరగతి విద్యార్థి ముస్తాల కౌశిక్ వర్ధన్ పై 20 మంది ఇంటర్ విద్యార్థులు అర్ధరాత్రి సమయంలో దాడి చేసి గాయపరచి అడ్డు వచ్చిన మరో అయిదుగురిని కూడా కర్రలతో బ్యాట్లతో గాయపరిచిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రిన్సిపల్, ఉపాధ్యాయ సిబ్బంది ఈ సమస్యను బయటకు పొక్కకుండా దాచిపెట్టేఅందుకు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. వివరాల్లోకి వెళితే మోటకొండూరు మండలం చాడ గ్రామానికి చెందిన ముస్తాల లావణ్య సుదర్శన్ ల ఏకైక కుమారుడు ముస్తాల కౌశిక్ వర్ధన్ ఐదవ తరగతి నుండి రాజపేట గురుకుల పాఠశాలలోనే విద్యాభ్యాసం చేస్తున్నాడు. ప్రస్తుతం ఆయన పదవ తరగతి ఏ సెక్షన్ లో విద్యార్థిగా ఉన్నాడు. గత నెల నవంబర్ 29న శనివారం రాత్రి 11:30 సమయంలో ఇంటర్ విద్యార్థులు సుమారు 20 మంది కౌశిక్ వర్ధన్ నిద్రిస్తున్న 20 నెంబర్ గదిలోకి వెళ్లి బ్యాట్లు కర్రలతో దాడి చేస్తూ దూషించినట్లు చెప్పాడు. ఈ సంఘటనను సెల్ఫోన్లో కౌశిక్ వర్ధన్ స్నేహితుడు చిత్రీకరిస్తుండగా, గదిలోని లైట్లను ఆర్పి వేసి కౌశిక్ వర్ధన్ ను చితకబాదారు. కౌశిక్ వర్ధన్ ను కొట్టొద్దని తోటి పదవ తరగతి విద్యార్థులు చందు రాహుల్ అభివర్ధన్ అరుణ్ ఈశ్వర్ లను కూడా ఇంటర్ విద్యార్థులు విచక్షణారహితంగా కొట్టారు. దీంతో నాగార్జునసాగర్ కు చెందిన చందు రామన్నపేటకు చెందిన రాహుల్ లు తీవ్రంగా గాయపడడంతో భువనగిరి ఆసుపత్రికి తరలించారు. మిగిలిన విద్యార్థులను గురుకులంలోని ఆసుపత్రిలో చికిత్స చేసి మందులు ఇచ్చారు. సోషల్ మీడియాలో విద్యార్థి పై దాడి చేసిన వీడియోలను చూసిన కౌశిక్ వర్ధన్ తల్లిదండ్రులు బంధువులు మంగళవారం హుటాహుటిన రాజపేట గురుకుల పాఠశాలకు రావడంతో విషయం బయటపడింది. ప్రిన్సిపల్ సుధాకర్ ఉపాధ్యాయ సిబ్బందిని గాయాల పాలైన కౌశిక్ వర్ధన్ తల్లిదండ్రులు లావణ్య సుదర్శన్ బంధువులు కుటుంబ సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గురుకుల విద్యాలయంలో సుమారు రెండు గంటలకు పైగా తమ అక్కసు వెలగక్కుతూ తన ఏకైక కుమారుని చంపే ప్రయత్నం చేశారని రోధిస్తూ విలపించింది. వీపు ఛాతిపై ఉన్న గాయాలను చూపుతూ పరిస్థితికి కారణమైన ప్రిన్సిపాల్ ఉపాధ్యాయులు విద్యార్థులపై కఠిన చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. ఉపాధ్యాయులు నచ్చజెప్పే ప్రయత్నం చేసినప్పటికీ ససేమిరా అంటూ కళాశాల ముందు ఆందోళన చేపట్టారు. సంఘటన జరిగి నాలుగు రోజులు కావస్తున్నప్పటికీ గోప్యంగా ఉంచడం వెనుక అర్థం ఏమిటని ప్రశ్నించారు. ఉపాధ్యాయులు, ప్రిన్సిపల్ పట్టించుకోకపోవడంతో గత కొంత కాలం నుండి విద్యార్థులు గుట్కాలు మద్యానికి సిగరెట్లకు బానిసలు అయ్యారని మరిన్ని చెడాలవాట్లు ఉన్నాయని కౌశిక్ వర్ధన్ తల్లిదండ్రులు ఆరోపించారు. తమ కుమారుని టి.సి ఇవ్వాలని పట్టు పట్టారు. వైస్ కెప్టెన్ గా చక్కటి బాధ్యతలు నిర్వర్తించడంతో సీనియర్లకు మింగుడు పడడం లేదని అందుకే తనను టార్గెట్ చేశారని కౌశిక్ వర్ధన్ చెప్పారు. 20 మందిపై కేసు నమోదు చేయాలని కౌశిక్ వర్ధన్ తరఫున కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు. పర్యవేక్షణ లోపం, పట్టింపు లేని తనం ఉపాధ్యాయుల్లో కొట్టొచ్చినట్టు కనిపిస్తుందని అన్నారు. ప్రాణాలు తీసినా ఉపాధ్యాయులు ప్రిన్సిపల్ బాధ్యత వహించే పరిస్థితి లేదని ఆరోపించారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని, తమకు న్యాయం జరగకపోతే ఆందోళన తీవ్రతరం చేయనున్నట్లు కౌశిక్ వర్ధన్ కుటుంబ సభ్యులు హెచ్చరించారు. ఈ విషయంపై ప్రిన్సిపల్ సుధాకర్ వివరణ ఇస్తూ గత నెల 29వ తేదీన రాత్రి జరిగిన సంఘటనపై రెండు రోజులుగా ప్రత్యేక సమావేశాలు విద్యార్థులకు కౌన్సిలింగ్ ఇవ్వడంతో పాటు పూర్వాపరాలు తెలుసుకొని బాధ్యులైన ఏడుగురు ఇంటర్ పదవ తరగతి విద్యార్థులపై సస్పెన్షన్ వేటు వేసినట్లు, నెల నాలుగవ తేదీన పేరెంట్స్ తో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి కౌన్సిలింగ్ ఇచ్చి ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రత్యేక పకడ్బందీ చర్యలు తీసుకోనున్నట్లు చెప్పారు. పాఠశాలలో అనుమతి లేకుండా సెల్ ఫోన్లు ఉండడం, విద్యార్థులు విచ్చలవిడిగా బయట తిరగడం, క్రమశిక్షణ లోపించడం నిబంధనలకు విరుద్ధమైన అనేక పరిస్థితులు రాజపేట గురుకుల పాఠశాల కళాశాలలో నెలకొన్న పరిస్థితిపై తీవ్రమైన చర్చ విమర్శ జరుగుతుంది. గ్యాంగ్ రౌడీల తరహాలో అర్థరాత్రి దాడులు బ్యాట్లు కర్రలు వాడడం లాంటి అనేక చర్యలు రాజపేట గురుకుల పాఠశాల కళాశాలలో నెలకొనడం పట్ల అనేక విషయాలు దాచిపెడుతున్నట్లు స్పష్టమవుతుంది. పూర్తిస్థాయిలో విచారణ జరిపి. ప్రక్షాళన చేపట్టాలని విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేశారు.
యాదాద్రి భువనగిరిలో టెన్త్ విద్యార్థిపై మూకదాడి
రాజాపేట: యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేటలో పదో తరగతి విద్యార్థిపై ఇంటర్ విద్యార్థులు మూక దాడికి పాల్పడ్డారు. గురుకుల పాఠశాలలో క్రికెట్ పోటీల సందర్భంగా ఇంటర్, టెన్త్ విద్యార్థులకు మధ్య గొడవ జరిగింది. ఇంటర్ విద్యార్థుల బరితెగించి పదో తరగతి విద్యార్థిపై మూకుమ్మడి దాడి చేశారు. పాత గొడవను మనసులో పెట్టుకుని పదో తరగతి విద్యార్థి కౌశిక్ పై రాత్రి సమయంలో 20 మంది ఇంటర్ విద్యార్థుల దాడి చేశారు. క్రికెట్ బ్యాట్, వికెట్లతో కౌశిక్ ను చితకబాదారు. దాడిని చిత్రీకరిస్తున్న మరో ఐదుగురు విద్యార్థులపై సైతం దాడి చేశారు. గురుకుల సిబ్బంది దాడి ఘటన బయటకు రాకుండా జాగ్రత్త పడ్డారు. ఈ విషయం తెలిసి పాఠశాల ప్రిన్సిపల్, సిబ్బందిపై తల్లిదండ్రుల ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఫుల్ మీల్స్లాగా ఎంజాయ్ చేసే సినిమా
జైశ్నవ్ ప్రొడక్షన్, మహాతేజ క్రియేషన్స్ బ్యానర్పై మొగుళ్ళ చంద్రశేఖర్ నిర్మాణంలో. .. క్రికెట్ నేపధ్యంలో కామెడీ ప్రధాన అంశంగా సుడిగాలి సుధీర్, దివ్యభారతి ప్రధాన పాత్రధారులుగా రూపొందిన మూవీ ‘జిఒఎటి’. మంగళవారం మేకర్స్ అదిరిపోయే టీజర్ రిలీజ్ చేశారు. ఈ ఈవెంట్లో హీరోయిన్ దివ్యభారతి మాట్లాడుతూ “టీజర్ అందరికీ నచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. తప్పకుండా ఈ సినిమా అందరినీ అలరిస్తుంది”అని అన్నారు. నిర్మాత చంద్రశేఖర్ మాట్లాడుతూ “ఒక ఫుల్ మీల్స్లాగా ఎంజాయ్ చేసే సినిమా ఇది. అలాగే సమాజంలో ఉన్న ఒక సమస్యను కూడా ఇందులో చూపించాం. త్వరలోనే రిలీజ్ డేట్ ప్రకటిస్తాము”అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సహ నిర్మాత రవీందర్ రెడ్డి, నితిన్ ప్రసన్న పాల్గొన్నారు.
యంగ్ హీరో రోషన్ కనకాల తన రెండవ చిత్రం మోగ్లీ 2025లో పూర్తిగా డిఫరెంట్ అవతార్లో కనిపించనున్నారు. జాతీయ అవార్డు గ్రహీత సందీప్ రాజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని పీపుల్ మీడి యా ఫ్యాక్టరీ బ్యానర్ పై టిజి విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మించారు. మంగళవారం నేషనల్ క్రష్ రష్మిక మందన్న ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ను లాంచ్ చేశారు. చెవిటి-, మూగ హీరోయిన్, అసాధారణ కథానాయకుడు, రామాయణ శైలి కథనం ఈ చిత్రానికి ప్రత్యేకతని జోడించింది. ఈ పవర్ఫుల్ ట్రైలర్లో రోషన్ కనకాల మోగ్లీ పాత్రలో అదరగొట్టారు. సాక్షి మడోల్కర్ సవాలుతో కూడిన పాత్రను పోషించారు. బండి సరోజ్ కుమార్ విలన్గా అద్భుతంగా నటించారు. డిసెంబర్ 12న మోగ్లీ 2025 విడుదల కానుంది.
Andhra Pradesh : లిక్కర్ స్కామ్ కేసులో నేడు సిట్ విచారణ
కల్తీ మద్యం కేసులో నేడు సిట్ ముందుకు జోగి సోదరుల కుమారులు రానున్నారు
అన్న హత్య ప్లాన్ ₹4.14 కోట్లు బీమా #Crime #Police #Investigation #Insurance #Breaking
Gaanja |గంజాయి గ్యాంగ్ అరెస్ట్..
Gaanja | గంజాయి గ్యాంగ్ అరెస్ట్.. Gaanja, చిత్తూరు, ఆంధ్రప్రభ : గంజాయి
Janasena : పవన్ క్షమాపణలు చెప్పలేదు కానీ?
ఇటీవల పవన్ కల్యాణ్ రాజోలులో చేసిన వ్యాఖ్యలపై జనసేన స్పందించింది.
అభివృద్ధి లక్ష్యం … ముందుకు సాగుతాం – సర్పంచ్ అభ్యర్థి మస్కు అలవేణి
యంగ్ హీరో శ్రీనందు తన తాజా మూవీ ’సైక్ సిద్ధార్థ’కు రానా దగ్గుబాటి స్పిరిట్ మీడియా సహకారంతో వస్తున్నారు. ఈ చిత్రానికి వరుణ్ రెడ్డి దర్శకత్వం వహించారు. స్పిరిట్ మీడియా, నందునెస్ కీప్ రోలింగ్ పిక్చర్స్ బ్యానర్లపై శ్రీ నందు, శ్యామ్ సుందర్ రెడ్డి తుడి సంయుక్తంగా నిర్మించా రు. మ్యాడ్ మాక్స్-స్టైల్ మ్యాడ్నెస్తో యూత్ఫుల్ ఎంటర్టైనర్గా రూపొందిన సైక్ సిద్ధార్థలో హై ఎనర్జీ ఎంటర్టైన్మెంట్ ఉండబోతుంది. ఈ చిత్రంలో యామిని భాస్కర్ కథానాయిక గా నటించగా, ప్రియాంక రెబెకా శ్రీనివాస్, సాక్షి అత్రీ, మౌ నిక కీలక పాత్రలు పోషించారు. డిసెంబర్ 12న సైక్ సిద్ధార్థ గ్రాండ్గా విడుదల కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ ట్రైలర్ లాంచ్ చేశారు. ఈ ఈవెంట్లో హీరో శ్రీనందు మాట్లాడుతూ “యూత్కి కనెక్ట్ అయ్యేలా ఈ సినిమా ఉంటుంది. లెజెండరీ రాఘవేంద్రరావు, డైరెక్టర్ సాయి రాజేష్, అనుదీప్ ఈ సిని మా చూసి చాలా అభినందించారు. సురేష్ ప్రొడక్షన్స్ ఈ సినిమాని తీసుకోవ డం నా డ్రీమ్ నెరవేరినట్లుగా అనిపించింది. సినిమా చూడండి. ఫస్టాఫ్ కొందరికి నచ్చుతుంది. సెకండాఫ్ అందరికీ నచ్చుతుంది”అని అన్నారు. డైరెక్టర్ వరుణ్ రెడ్డి మాట్లాడుతూ “నందు కసితో వర్క్ చేయడం వల్లనే సిని మా ఇంత అద్భుతంగా వచ్చింది. పెళ్లిచూపులు, కేరాఫ్ కంచరపాలెం తర్వాత సురేష్ బాబు పూర్తిగా కొన్న సినిమా ఇది”అని తెలిపారు. కార్యక్రమంలో యామిని భాస్కర్ ఉన్నారు.
మరో రికార్డు చేరువలో రోహిత్ శర్మ
హైదరాబాద్: టీమిండియా బ్యాట్స్మెన్ రోహిత్ శర్మ ఆడితే వార్ వన్ సైడ్ అవుతోంది. ఇప్పటికే రోహిత్ శర్మ వన్డేలలో మూడు డబుల్ సెంచరీలు రికార్డు సృష్టించారు. వన్డేలలో అత్యధిక (264) పరుగులు చేసి రికార్డు నెలకొల్పిన విషయం తెలిసిందే. అంతర్జాతీయ క్రికెట్లో టీమిండియా తరపున 20 వేల పరుగుల చేసిన ఆటగాళ్ల జాబితాలో రోహిత్ చేరబోతున్నాడు. మరో 41 పరుగులు చేస్తే 20 వేల క్లబ్లో చేరిన నాల్గొవ భారత ఆటగాడిగా రికార్డు సృష్టించనున్నాడు. 277 వన్డేలలో 11 427 పరుగులు,67 టెస్టు మ్యాచ్లలో 4301 పరుగులు, 159 టి20ల్లో 4231 పరుగులు చేశాడు. మూడు ఫార్మాట్లలో రోహిత్ 19959 పరుగులు చేశాడు. మూడు ఫార్మాట్లలో 50 సెంచరీలు చేశాడు. టీమిండియా మాజీ బ్యాట్స్మెన్ మూడు ఫార్మాట్లలో సచిన్ టెండూల్కర్ (34,357) పరుగులతో తొలి స్థానంలో ఉండగా వరసగా శ్రీలంక బ్యాట్స్మెన్ సంగక్కర్(28016), విరాట్ కోహ్లీ(27808), రికీ పాంటింగ్(27483), జయవర్దన్(25957), జక్వస్ కలిస్(25534), రాహుల్ ద్రావిడ్(24208), లారా(22358), జోయ్ రూట్(21774), జయసూర్య(21032), చంద్రపాల్(20988), ఇంజమామ్ హల్ హక్(20580), ఎబి డివిలియర్స్(20014), రోహిత్ శర్మ(19959) పరుగులు చేశారు.
ఆదిలాబాద్లో డిసిఎం, ట్రావెల్స్ బస్సు ఢీ
నేరడిగొండ: ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలంలో బుధవారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... దూదిగామ శివారులో డిసిఎం, ట్రావెల్స్ బస్సు ఎదురెదురుగా ఢీకొన్నాయి. వేగం తక్కువగా ఉండడంతో ఈ ప్రమాదంలో ప్రయాణికులు స్వల్పంగా గాయపడ్డారు. సహారా ట్రావెల్స్ బస్సు ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్కు వెళ్తుంగా డిసిఎం హైదరాబాద్ నుంచి నాగపూర్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన వెంటనే ప్రయాణికులు భయంతో కేకలు వేశారు. వాహనదారుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
స్టాక్ కొనుగోలు చేసేటప్పుడు మార్కెట్ ఆర్డర్ (Market Order) అంటే ఏంటి? దీనిని ఎలా వినియోగించాలి?
స్టాక్ మార్కెట్లో స్టాక్స్ కొనుగోలు చేసేటప్పుడు మార్కెట్ ఆర్డర్ అని ఉంటుంది. అంటే స్టాక్ను ప్రస్తుతం మార్కెట్లో ఉన్న ఉత్తమ ధర వద్ద వెంటనే కొనడానికి లేదా అమ్మడానికి మీరు ఇచ్చే ఆదేశం. లక్ష్యం: దీని ప్రధాన లక్ష్యం ధర గురించి ఆలోచించకుండా, ట్రేడ్ను తక్షణమే అమలు చేయాలి. అమలు: ఆర్డర్ పెట్టిన వెంటనే ఇది అమలు అవుతుంది. అప్పటికప్పుడు కొనుగోలుదారు లేదా విక్రేత అందుబాటులో ఉంటే చాలు. ప్రయోజనం: వేగం. ఇది మీకు త్వరగా ఒక […] The post స్టాక్ కొనుగోలు చేసేటప్పుడు మార్కెట్ ఆర్డర్ (Market Order) అంటే ఏంటి? దీనిని ఎలా వినియోగించాలి? appeared first on Dear Urban .
Hyderabad : నేడు కోకాపేట భూముల వేలం
హైదరాబాద్ లో నేడు కోకాపేట నియోపోలిస్ భూములకు మూడో విడత వేలం జరగనుంది
హైదరాబాద్లో అర్ధరాత్రి టిప్పర్ బీభత్సం #TeluguPost #telugu #post #news
Scrub Typhus in Andhra Pradesh: What It Is, How to Stay Safe, and What the Government Is Doing
Andhra Pradesh is reporting a rise in scrub typhus cases, and the state government has moved into action to control the spread. Chief Minister N. Chandrababu Naidu has ordered officials to create strong awareness and ensure that no more lives are lost to this preventable infection. What Is Scrub Typhus? Scrub typhus is an infection […] The post Scrub Typhus in Andhra Pradesh: What It Is, How to Stay Safe, and What the Government Is Doing appeared first on Telugu360 .
Telangana : నేటి నుంచి మూడో విడత నామినేషన్ల స్వీకరణ
ఈరోజు తెలంగాణలో మూడో విడత పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల కానుంది.
Revanth Reddy’s Remarks on Hindu Deities Trigger Political Storm, BJP and BRS Demand Apology
Telangana Chief Minister Revanth Reddy has landed in the centre of a heated political storm after his comments about the existence of multiple Hindu deities sparked outrage across party lines. His remarks, made during an internal meeting at Gandhi Bhavan, questioned why so many gods exist in Hindu tradition and grouped deities according to personal […] The post Revanth Reddy’s Remarks on Hindu Deities Trigger Political Storm, BJP and BRS Demand Apology appeared first on Telugu360 .
Samyuktha Menon |అదే ఫైనల్ గోల్..
Samyuktha Menon | అదే ఫైనల్ గోల్.. Samyuktha Menon, ఆంధ్రప్రభ వెబ్
Tirumala : నేడు తిరుమలకు వచ్చే భక్తులకు గుడ్ న్యూస్
తిరుమలలో నేడు భక్తుల రద్దీ తక్కువగా ఉంది
Scrub typhus |రాకూడదంటే ఏం చేయాలి..
Scrub typhus | రాకూడదంటే ఏం చేయాలి.. Scrub typhus, కృష్ణా ప్రతినిధి,
Telangana : ఫార్ములా ఈ-రేస్ కేసులో కీలక పరిణామం
ఫార్ములా ఈ-రేస్ కేసులో ప్రభుత్వం వేగం పెంచింది
NMMS | 20 కేంద్రాల్లో పరీక్ష..
NMMS | 20 కేంద్రాల్లో పరీక్ష.. NMMS, మచిలీపట్నం, ఆంధ్రప్రభ : ఈ
Bigg Boss Telugu 9: Ticket to Finale Begins with Chaos, Clashes and Clever Strategy
The Ticket to Finale race began with high tension, strategic manoeuvring and emotional meltdowns. What should have been a competitive start quickly turned into a chaotic episode of the season, driven largely by Tanuja’s relentless arguments and the friction that followed. Tanuja’s Endless Nagging Tests Viewers’ Patience The episode opened with Tanuja revisiting the previous […] The post Bigg Boss Telugu 9: Ticket to Finale Begins with Chaos, Clashes and Clever Strategy appeared first on Telugu360 .
పవన్ కల్యాణ్ మాటలను వక్రీకరించవద్దు: జనసేన
అమరావతి: జనసేన అధినేత, ఉప ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ మాటలను వక్రీకరించవద్దని జనసేన పార్టీ పత్రికా ప్రకటన విడుదల చేసింది. తెలంగాణపై పవన్ చేసిన వ్యాఖ్యలను వక్రీకరించొద్దు అంటూ జనసేన పార్టీ కోరింది. కోనసీమలోని కొబ్బరి చెట్లు ఎండిపోవడానికి కారణం తెలంగాణ ప్రజల దిష్టి అని ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఈ వ్యాఖ్యలను తెలంగాణ నేతలు ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొట్టేలా ఉండడంతో తెలంగాణ వాదులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర నాయకులు తీవ్రంగా స్పందించారు. తెలంగాణ మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి, పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు తెలివితక్కువ వారు అని, ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొట్టేలా ఉన్నాయని విమర్శించిన విషయం విధితమే. కొబ్బరి చెట్లు ఎండిపోవడానికి సాంకేతిక, భౌగోళిక కారణాలు ఉండగా, వాటిని రాజకీయం చేస్తూ 'దిష్టి' వంటి అంశాలను ప్రస్తావించడం సరికాదని పవన్ వ్యాఖ్యలపై తెలంగాణ ప్రజలు మండిపడ్డారు.
The Raja Saab |బొమన్ ఇరానీ క్యారెక్టర్ ఏంటి..?
The Raja Saab | బొమన్ ఇరానీ క్యారెక్టర్ ఏంటి..? The Raja
Revanth Reddy : నేడు ప్రధానితో రేవంత్ రెడ్డి భేటీ
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు ప్రధాని నరేంద్ర మోదీని కలవనున్నారు.
కడియంలో వైభవంగా గీతా జయంతి వేడుకలు. విశాలాంధ్ర – కడియం : మానవాళికి జీవన విధానాన్ని ప్రబోధించే శ్రీమద్ భగవద్గీత జయంతి పర్వదినాన్ని పురస్కరించుకొని సోమవారం శ్రీ భ్రమరాంబిక సమేత మల్లేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో, గోశాల సంరక్షణ సమితి ఆధ్వర్యంలో శ్రీ కృష్ణ మందిరం నందు గీతా జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. భక్తిశ్రద్ధలతో ఉదయం నుండి సాయంత్రం వరకు మహిళలు సామూహిక గీతా పారాయణం చేశారు. అనంతరం గోశాల సంరక్షణ సమితి అధ్యక్షులు గిరజాల […] The post కడియంలో వేడుకలు appeared first on Visalaandhra .
3 Dec Cartoon |ఆంధ్రప్రభలో నేటి కార్టూన్ ఔరా!
3 Dec Cartoon | ఆంధ్రప్రభలో నేటి కార్టూన్ ఔరా! 3 Dec
అనపర్తిలో ప్రజా దర్బార్ లో ఎమ్మెల్యే
నియోజకవర్గ ప్రజల సమస్యలు పరిష్కారమే ప్రజాదర్బార్ లక్ష్యం. అనపర్తిలో ప్రజా దర్బార్ లో 75 ఫిర్యాదులు స్వీకరించిన ఎమ్మెల్యే నల్లమిల్లి. విశాలాంధ్ర – అనపర్తి : అనపర్తి నియోజకవర్గ ప్రజల సమస్యలు పరిష్కారమే ధ్యేయంగా ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నామని అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. అనపర్తి ఎంపీడీఓ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదికగా “ప్రజా దర్బార్” కార్యక్రమాన్ని శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి నిర్వహించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన ఈ కార్యక్రమంలో […] The post అనపర్తిలో ప్రజా దర్బార్ లో ఎమ్మెల్యే appeared first on Visalaandhra .
India Vs South Africa : తేలిగ్గా తీసుకుంటే.. తన్నుకుపోతారంతే
భారత్ - దక్షిణాఫ్రికాల మధ్య రెండో వన్డే మ్యాచ్ నేడు రాయపూర్ వేదికగా జరగనుంది.

27 C