TG |బస్సు డ్రైవర్ అజాగ్రత్త !!
గోదావరిఖని టౌన్, ఆంధ్రప్రభ : గోదావరిఖని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో హెచ్ఈసి
‘శ్రీ చక్ర’ హాస్పిటల్లో దారుణం
హనుమకొండలోని శ్రీ చక్ర హాస్పిటల్లో దారుణం చోటుచేసుకుంది. వారం రోజుల క్రితం జ్వరంతో ఐలావోని మండలం, గార్లపల్లి గ్రామానికి చెందిన కల్పన (40) ఆర్ఎంపి డాక్టర్ ని సంప్రదించగా హన్మకొండ శ్రీ చక్ర హాస్పిటల్కి రెఫర్ చేయడంతో ఆమె అడ్మిట్ అయింది. డాక్టర్ వెంటనే పరీక్షలు నిర్వహించాలని, దానికి సంబంధించిన డబ్బులు కట్టాలని చెప్పగా వెంటనే ఆ మహిళ కూతురు, భర్త కలిసి రూ.20 వేలు చెల్లించారు. పరీక్షలు నిర్వహించిన అనంతరం ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ అయిందని, కిడ్నీలు ఫెయిల్ అయ్యాయంటూ డబ్బులు కట్టమని అడగగా వారి వద్ద ఉన్న మరో రూ.20 వేలు కట్టారు. ఒకరోజు గడిచిన తర్వాత మళ్ళీ ఇంకా డబ్బులు కావాలి.. లక్ష రూపాయల వరకు అవుతుంది.. డయాలసిస్ చేయాలని డాక్టర్ చెప్పగా ప్రస్తుతం తమ వద్ద డబ్బులు లేవని, రేపు ఉదయానికల్లా సర్దుబాటు చేసి కడతామని చెప్పగా డాక్టర్, సిబ్బంది వినకుండా పేషంటు భర్తను, వారి కుమార్తెను భయభ్రాంతులకు గురిచేశారు. డబ్బులు కట్టకుంటే వైద్యం చేయమంటూ పెట్టిన వెంటిలేషన్ను తీసివేయగా పేషంటు ప్రాణాలు పోయాయి. డబ్బులు కట్టకుంటే పేషెంట్ ప్రాణాలు తీస్తారా అంటూ మృతురాలి భర్త, వారి కుమార్తె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే పేషంట్ బంధువులకు సమాచారం ఇవ్వగా బంధువులంతా హాస్పిటల్ చేరుకొని నిరసన తెలిపారు.
WhatsApp stock trading scam: స్టాక్ ట్రేడింగ్ పేరుతో టెకీకి భారీ మోసం
ఎల్బీనగర్కు చెందిన 42 ఏళ్ల టెకీకి WhatsApp స్టాక్ ట్రేడింగ్ గ్రూప్ పేరుతో రూ.3.37 కోట్లు పోయాయి
కాలనీల సమస్యలను గాలికొదిలేస్తున్న అధికారులు ప్రజలంటే పట్టింపు లేదా-డిప్యూటీ కమిషనర్ నరసింహతో కార్పొరేటర్ హేమలతా సురేష్ రెడ్డి విశాలాంధ్ర-కుత్బుల్లాపూర్ : ప్రజా సమస్యలపై అధికారులకు అలసత్వమెందుకని,కాలనీల సమస్యలను పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా మొద్దు నిద్రను వీడడం లేదని కార్పొరేటర్ హేమలతా సురేష్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.ఈ మేరకు సోమవారం కార్పొరేటర్ హేమలతా సురేష్ రెడ్డి,సుభాష్ నగర్ 130 డివిజన్ లో నెలకొన్న సమస్యలపై స్థానిక ప్రజలతో కలిసి ప్రజావాణి కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ నరసింహకు […] The post ప్రజా సమస్యలపై అలసత్వమెందుకు appeared first on Visalaandhra .
– Anna Datha : మిల్లర్ల దగ్గరకు వెళ్లొద్దు
– Anna Datha : మిల్లర్ల దగ్గరకు వెళ్లొద్దు పాలకోడేరు (భీమవరం), ఆంధ్రప్రభ:
వరి కోత మిషన్ లో పడి రైతు మృతి..
పెద్దమందడి, ఆంధ్రప్రభ : వరి కోత మిషన్ లో ప్రమాదవశాత్తు పడి రైతు
గర్భంలోనే ఇద్దరు కవల పిల్లలతో భార్య మృతి..మనస్తాపంతో భర్త ఆత్మహత్య
భార్య కడుపులో ఇద్దరు కవలలు మృతి చెందాలని డాక్టర్లు చెప్పడంతో మనస్థాపానికి గురైన ఓ తండ్రి ఆత్మహత్య చేసుకున్న సంఘటన రంగారెడ్డి జిల్లా, శంషాబాద్ ఆర్జిఐఎ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. మృతుడి అన్న ప్రవీణ్ ఫిర్యాదు మేరకు ఈ విషాద సంఘటనకు సంబంధించిన వివరాలను ఆర్జిఐఎ పోలీస్ స్టేషన్ ఐన్స్పెక్టర్ బాల్రాజ్ వివరించారు.. కర్ణాటక రాష్ట్రం, బెంగుళూరు రాష్ట్రానికి చెందిన ముత్యాల విజయ్ (40) ఒక ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తూ శంషాబాద్లోని సామ ఎన్క్ల్యూవ్ కాలనీలో అద్దెకు ఉంటున్నాడు. అతని భార్య శ్రావ్య ఎనిమిది నెలల గర్భవతి.. ఆమెకు చెకప్ చేయించేందుకు అత్తాపూర్లోని బట్టర్ ఫ్లై హాస్పిటల్ కి తీసుకెళ్లాడు. వారి వెంట శ్రావ్య తల్లి కూడా వచ్చింది. డాక్టర్లు ఆమెకు చెకప్ చేసి కడుపులో ఇద్దరు కవలలు ఉన్నారని, వారి పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు. మెరుగైన చికిత్స అవసరం అవుతుందని డాక్టర్లు చెప్పడంతో ఆమెను గుడిమల్కాపూర్లోని మైత్రి హాస్పిటల్ కి తరలించారు. అయితే అప్పటికే హాస్పిటల్లో చికిత్స పొందుతున్న ఆమె పరిస్థితి విషమించిచడంతో హుటాహుటిన నగరంలోని సరోజిని హాస్పిటల్కి తరలించారు. చికిత్స పొందుతున్న శ్రావ్య కడుపులో ఇద్దరు కవలలు, శ్రావ్య మృతి చెందారు. విషయాన్ని శ్రావ్య తల్లికి డాక్టర్లు తెలిపారు. ఆమె తన అల్లుడు విజయ్కి ఫోన్ ద్వారా చెప్పడంతో తీవ్ర మనస్థాపానికి గురై శంషాబాద్లోని తన రూమ్కు వెళ్లాడు. విజయ్ కోసం వెతికిన అతని మేనమామ ఫోన్ చేశాడు. కానీ రెస్పాండ్ కాకపోవడంతో హుటాహుటిన శంషాబాద్లోని రూమ్కు వచ్చిచూడగా విజయ్ ఫ్యాన్ కు చున్నీతో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. వెంటనే విజయ్ అన్నయ్య ప్రవీణ్ కు ఫోన్ చేసి చెప్పగా హుటాహుటిన శంషాబాద్లోని సామ ఎన్క్లూవ్కు చేరుకున్నాడు. తన తమ్ముడిని చూసిన ప్రవీణ్ శోకసముద్రంలో మునిగిపోయాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
భార్యను రోకలి బండతో కొట్టి చంపిన భర్త
సూర్యాపేట జిల్లా మోతె మండల పరిధిలోని సిరికొండ గ్రామంలో ఆదివారం అర్ధరాత్రి దంపతుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ క్రమంలో కోపోద్రిక్తుడైన భర్త భార్యను రోకలి బండతో కొట్టి చంపాడు. అనంతరం పోలీస్ ఎదుట లొంగిపోయాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సిరికొండ గ్రామానికి చెందిన కారింగుల వెంకన్న, పద్మ దంపతులు.దంపతుల మధ్య కొద్దిరోజులుగా తగాదాలు జరుగుతున్నాయి. ఆదివారం రాత్రి ఇద్దరి మధ్య వివాదం నెలకొని వెంకన్న భార్య(40)ను రోకలిబండతో తలపై కొట్టడంతో తల పగిలి అక్కడికక్కడే మృతి చెందింది. గ్రామస్థులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో, సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సూర్యాపేట ఏరియా ఆసుపత్రికి తరలించారు. వీరికి ఒక కూతురు, కుమారుడు ఉన్నారు. మృతురాలి తల్లి సీతమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ అజయ్ కుమార్ తెలిపారు.
ഫാക്ട് ചെക്ക്: വനിതാസ്ഥാനാര്ഥിയുടെ ചിത്രമില്ലാത്ത തെരഞ്ഞെടുപ്പ് ബാനര്? വസ്തുതയെന്ത്
പ്രചാരണ ബോര്ഡില് സ്ഥാനാര്ഥിയുടെ ചിത്രത്തിന് പകരം ഭര്ത്താവിൻ്റെ ചിത്രമെന്ന തരത്തിലാണ് പ്രചരിക്കുന്നത്
గిరిజన ప్రాంతాల్లో కొరవడిన పాఠశాలలు:ఎంపి మధుయాష్కీ
ఆదివాసి గిరిజన ప్రాంతాలు అభివృద్ధి చెందినప్పుడే దేశాభివృద్ధి జరుగుతుందని పిసిసి ప్రచార కమిటి చైర్మన్, మాజీ ఎంపి మధుయాష్కి గౌడ్ అన్నారు. సోమవారం రాజ్భవన్లో జరిగిన ఆదివాసి గిరిజన యువత ఇంట్రాక్షన్ కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మతో కలిసి మధుయాష్కి అతిథిగా హాజరయ్యారు. మేరా యువ భారత్ అధ్వర్యంలో వ ట్రైబల్ యూత్ ఎక్సేంజ్ కార్యక్రమంలో భాగంగా వారం రోజుల పాటు నగరంలో జరిగిన గిరిజన యువత సమ్మేళనంలో ఛత్తీస్ఘడ్, జార్ఖండ్, ఒడిశా, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రాష్ట్రాలలోని వివిధ జిల్లాలకు చెందిన యువతీ, యువకులు పాల్గొన్నారు. చివరి రోజున సోమవారం వారు రాజ్భవన్ను సందర్శించారు. వారం రోజుల పాటు వారు నేర్చుకున్న అంశాలను గవర్నర్కు వివరించారు. ఈ సందర్భంగా నిర్వహించిన పలు సాంస్కృతిక పోటీల్లో ప్రతిభ కనబరిచిన వారికి బహుమతులను గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, మధుయాష్కీ గౌడ్ అందజేశారు.ఈ సందర్భంగా మధుయాష్కీ గౌడ్ ప్రసంగిస్తూ దేశానికి స్వాతంత్య్రం లభించి డ్బ్బై ఐదు సంవత్సరాలు దాటినా గిరిజన ప్రాంతాల్లో ఇంకా అవసరమైన మేరకు పాఠశాలలు, ఆసుపత్రులు లేవని, తాగు నీరు లభించడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. అధికారంలో ఎవరు ఉన్నా ఆదివాసి యువత తమ హక్కుల కోసం ప్రశ్నించాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ యువజన అధికారి ఖుష్బు, రైల్వే బోర్డు సభ్యుడు నిర్మలా దేవి తదితరులు పాల్గొన్నారు.
నందీశ్వరుడి అభిషేకంలో ట్రాన్స్పోర్ట్ కమిషనర్ డా. వాణి…
సూర్యాపేట రూరల్: కార్తీక సోమవారం సందర్భంగా మున్సిపల్ పరిధిలోని పిల్లలమర్రి శివాలయాలను తెలంగాణ
కాటేసిన పాముతో ఆస్పత్రికి వచ్చిన గౌరవ్ #UP #Bijnor #Snakebite #Hospital #ViralNews
ఎసిబి వలలో సివిల్ సప్లై డిప్యూటి తహసిల్ధార్
రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిరోజు ఎక్కడో అక్కడ ఎసిబి దాడులలో అవినీతి అధికారులు పట్టుబడి జైలుకు వెళ్తున్న ధన అశ తీరుతో ప్రభుత్వ అధికారులు మారడం లేదు. ఇదే క్రమంలో లంచం తీసుకుంటూ ఇల్లందు సివిల్ సప్లై డిప్యూటి తహసిల్ధార్, టెక్నికల్ అసిస్టెంట్, రేషన్ డీలర్ సోమవారం పట్టుబడ్డారు. వివరాల్లోకి వెళితే.. ఎసిబి డిఎస్పి రమేష్ తెలిపిన వివరాల ప్రకారం ఈనెల 7వ తేదిన మండలంలోని ఓ రేషన్షాప్కు తనిఖికి వెళ్ళిన సివిల్ డిటి మహమ్మద్ యాకుబ్ పాషా షాప్ లో నిలువలు తక్కువగా వున్నాయని అట్టి షాప్ ను సీజ్ చేస్తా అన్నాడు. మరల రేషన్ షాప్ను నడిపేందుకు పర్మిషన్ ఇచ్చేందుకు రేషన్షాప్ డీలర్ను అసిస్టెంట్ విజయ్, రేషన్ డీలర్ అసోసియేషన్ అధ్యక్షుడు పోతు శబరిష్తో 30వేల రూపాయలు ఇవ్వాలని ఒత్తిడి చేశాడు. అంత డబ్బు ఇవ్వలేక రేషన్ డీలర్ ఎసిబి అధికారులను సంప్రదించాడు.దీంతో రేషన్ డీలర్ ఫిర్యాదు మేరకు ఎసిబి అధికారులు పట్టణంలోని జగదాంబ సెంటర్లో గల ఓ సెల్ఫోన్ షాపులో రేషన్ డీలర్ మధ్యవర్తి శబరీష్కు డబ్బులు అందజేస్తుండగా రెడ్ హ్యండెడ్గా పట్టుకోని తహసిల్ధార్ కార్యాలయానికి తీసుకొచ్చి విచారణ చేపట్టారు. అట్టి విచారణలో సివిల్ సప్లై డిటి యాకుబ్పాషా, టెక్నికల్ అసిస్టెంట్ విజయ్ ఆదేశాల మేరకు డీలర్ నుండి డబ్బులు తీసుకున్నట్లు శబరీష్ ఒప్పుకోవడంతో ముగ్గురిపై ఎసిబి అధికారులు కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. గతంలో సైతం పట్టుబడ్డ యాకుబ్పాషా ఎసిబికి పట్టుబడ్డ ఇల్లందు సివిల్ సప్లై డిటి మహమ్మద్ యాకుబ్పాషాపై అనేక ఆరోపణలు వున్నాయి, గతంలో కొణిజర్లలో 30వేలు లంచం తీసుకుంటూ అడ్డంగా దొరికిపోయాడు. అవినీతికి అలవాటు పడ్డ అధికారి మారకపోగా మరల ఇల్లందు రేషన్డీలర్లను ఇబ్బందులకు గురిచేస్తు దొరికిపోయాడని ఎసిబి డిఎస్పి రమేష్ తెలిపారు. ప్రజల పనులకు ప్రభుత్వ ఉద్యోగులు లంచం డిమాండ్ చేస్తే తమకు ఫోన్ నెంబర్ 1064 ద్వారా సమాచారం అందించాలని వారి వివరాలను గోప్యంగా వుంచుతామన్నారు.
MBNR |ఆంజనేయస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు విజయవంతం చేయాలి..
అచ్చంపేట, ఆంధ్రప్రభ : పదర మండలం మద్దిమడుగులో నవంబర్ 30 నుంచి డిసెంబర్
FIXED DIPOSIT : వారసులకే పరిహారం
FIXED DIPOSIT : వారసులకే పరిహారం (మచిలీపట్నం – ఆంధ్రప్రభ) వరకట్నం
ఉమ్రా యాత్రికుల మరణం పట్ల కెసిఆర్ సంతాపం
సౌదీ అరేబియాలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో తెలంగాణ వాసులు మరణించడం పట్ల బిఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.ఉమ్రా యాత్రలో భాగంగా మక్కా నుండి మదీనా వెళుతున్న బస్సు అగ్ని ప్రమాదానికి గురై 42 మంది ప్రాణాలు కోల్పోవడం పట్ల కెసిఆర్ విచారం వ్యక్తం చేస్తూ తన సంతాపం ప్రకటించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే స్పందించి సంబంధిత చర్యలు చేపట్టాలని అన్నారు. మృతుల కుటుంబాలను ఆర్థికంగా ఆదుకోవాలని, గాయపడినవారికి మెరుగైన చికిత్స అందజేయాలని కోరారు. మరణించిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని కెసిఆర్ ప్రార్థించారు. అత్యంత బాధాకరం : కెటిఆర్ సౌదీ అరేబియాలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో హైదరాబాద్కు చెందిన అనేక మంది యాత్రికులు మరణించడం అత్యంత బాధాకరం అని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అన్నారు. మృతుల కుటుంబ సభ్యులకు ఎక్స్ వేదికగా ప్రగాడ సంతాపం తెలిపారు. మక్కా నుండి మదీనాకు వెళుతున్న సమయంలో డీజిల్ ట్యాంకర్ను బస్సు ఢీకొన్న ఘటనలో గాయపడ్డ వారికి మెరుగైన చికిత్స అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. మృతుల్లో ఎక్కువమంది హైదరాబాదీలే ఉన్నారనే సమాచారం అందుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం విదేశీ మంత్రిత్వ శాఖతో సమన్వయం చేసుకుని సహాయక చర్యలను ముమ్మరం చేయాలని పేర్కొన్నారు. లాగే ఊహించని విధంగా జరిగిన ప్రమాదంలో మరణించిన వారి వివరాలను గుర్తించి వారి కుటుంబాలకు అన్నిరకాలుగా సర్కారు అండగా నిలవాలని తెలిపారు.
WGL |పొగమంచు ప్రయాణాలు ప్రమాదకరం..
WGL | పొగమంచు ప్రయాణాలు ప్రమాదకరం.. వరంగల్ క్రైమ్, (ఆంధ్రప్రభ) : చలికాలం
బోరబండలో ట్రాన్స్జెండర్ల మధ్య ఘర్షణ
ట్రాన్స్జెండర్ల గ్రూపుల మధ్య ఘర్షణ జరిగి ఆత్మహత్యాయత్నానికి దారి తీసిన సంఘటన బోరబండ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఓ పుట్టిన రోజు వేడుకల్లో రెండు ట్రాన్స్జెండర్ల గ్రూపులు కలిశాయి. ఈ సమయంలో రెండు గ్రూపుల మధ్య గొడవ జరగడంతో తిట్టుకోవడమే కాకుండా దాడులు చేసుకున్నట్లు తెలిసింది. ఈ విషయం వారి లీడర్ మోనాలిసా వద్దకు చేరింది. ఓ గ్రూపునకు చెందిన వారిని మోనాలిసా దూషించిందని మిగతా వారు ఆరోపించారు. మోనాలిసాకు వ్యతిరేకంగా ట్రాన్స్జెండర్లు బోరబండ బస్స్టాప్ వద్ద ధర్నా చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి వచ్చి వారిని అడ్డుకోవడంతో ట్రాన్స్జెండర్లు పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకుంటామని హంగామా చేశారు. మోనాలిసాపై ఎన్ని సార్లు ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోవడంలేదని ట్రాన్స్జెండర్లు ఆరోపించారు.
నిప్పంటించుకుని డ్రైఫ్రూట్ వ్యాపారి మృతి
ఉగ్రవాదంపై దర్యాప్తు కోసం డ్రైఫ్రూట్ వ్యాపారిని కస్టడీ లోకి తీసుకుని ప్రశ్నించిన తరువాత పోలీసులు విడిచిపెట్టేశారు.అయితే ఆ వ్యక్తి నిప్పంటించుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. జమ్ముకశ్మీర్ లోని ఖాజీగుండ్లో ఈ సంఘటన జరిగింది. ఇటీవల వైట్ కాలర్టెర్రర్ మాడ్యూల్ను జమ్ముకశ్మీర్ పోలీసులు ఛేదించారు. డాక్టర్ల ముసుగులో కొందరు ఉగ్రవాద కుట్రకు పాల్పడినట్టు మొదట ఫరీదాబాద్లో బయటపడింది. నిందితుడైన డాక్టర్ అధీల్ రాథర్ను ఉత్తరప్రదేశ్ లోని సహరాన్పూర్లో జమ్ముకశ్మీర్ పోలీసులు అరెస్టు చేశారు. డాక్టర్ అదీల్ పొరుగున నివసించే ఫ్రూట్స్ వ్యాపారి బిలాల్ అహ్మద్, అతడి కుమారుడు జిస్రార్ బిలాల్ను జమ్ముకశ్మీర్ పోలీసులు ఆదివారం కస్టడీ లోకి తీసుకున్నారు. ప్రశ్నించిన తరువాత బిలాల్ అహ్మద్ను విడిచిపెట్టేశారు. తరువాత ఖాజీగుండ్కు చేరుకున్న బిలాల్ అహ్మద్ నిప్పంటించుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడు బిలాల్ అహ్మద్ కుమారుడు జిస్రార్ బిలాల్ను మరింత ప్రశ్నించేందుకు ఇంకా పోలీస్ కస్టడీ లోనే ఉంచారు.
Maktal |శ్రీ సరస్వతీ శిశుమందిర్లో 19న సప్తశక్తి సంఘం మాతృ సమ్మేళనం…
మక్తల్, ఆంధ్రప్రభ : శ్రీ సరస్వతీ విద్యాపీఠం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శ్రీ సరస్వతీ
బంగ్లాదేశ్ పదవీచ్యుత, ప్రవాస ప్రధాన మంత్రి షేక్ హసీనాకు దేశ ప్రధాన ట్రిబ్యునల్ సోమవారం మరణశిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది. అమానుష నేరాలు, ఊచకోత అభియోగాలపై ఈ 78 సంవత్సరాల అవామీ లీగ్ నేత హసీనాకు విచారణ గైర్హాజరీ దశలోనే శిక్ష తీర్పు వెలువరించారు. బంగ్లాదేశ్కు చెందిన అంతర్జాతీయ నేరాల విచారణ ట్రిబ్యునల్ (ఐసిటి) నెలరోజుల విచారణ తరువాత అత్యంత సంచలనాత్మక, అంతర్జాతీయ పరిణామాల ప్రకంపనల నిర్ణయం వెలువరించింది. హసీనా ప్రస్తుతం పొరుగుదేశం భారత్లో అజ్ఞాత ప్రాంతంలో కుటుంబంతో గత ఏడాది ఆగస్టు 5వ తేదీ నుంచి నివసిస్తున్నారు. దేశ ప్రధానిగా ఉన్నప్పుడు గత ఏడాది జులై చివరిలో తనకు వ్యతిరేకంగా చెలరేగిన తీవ్రస్థాయి నిరసన ప్రదర్శనలను హసీనా అత్యంత పైశాచికంగా, అమానుషంగా అణచివేశారని , ఈ క్రమంలో దేశవ్యాప్తంగా 1300 మందికి పైగా చనిపోవడానికి కారకులు అయ్యారని బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం ఆమెపై అభియోగాలు మోపింది. అణచివేత చర్యలకు ఆమెను ప్రధాన సూత్రధారి, ప్రేరకురాలని ఇందుకు మరణశిక్షకు గురి కావల్సిందే అని ఐసిటి తమ తీర్పులో తెలిపింది. గత ఏడాది బంగ్లాదేశ్లో ప్రత్యేకించి విద్యార్థుల నిరసనల అణచివేత క్రమంలో తలెత్తిన రక్తపాతాన్ని న్యాయస్థానం తీవ్రంగా పరిగణించింది. ఘటనల తరువాత తలెత్తిన తిరుగుబాటు క్రమంలో బంగ్లా ప్రధాని హసీనా దేశం విడిచి పారిపోయారు. మిత్రపక్ష దేశం భారత్లో తలదాచుకున్నారు. పలు సార్లు సమన్లు పంపించినా ఆమె విచారణకు రాకపోవడంతో ఆమెను కోర్టు ఫరారీ నేతగా ప్రకటించింది. ఆమె పరోక్షంలోనే విచారణ జరిపింది. బంగ్లాదేశ్లో పార్లమెంటరీ ఎన్నికలకు నెలల ముందు తీర్పు వెలువడింది. ఫిబ్రవరిలో జరిగే ఎన్నికల్లో పోటీకి అవామీలీగ్పై అనర్హత వేటు ప్రకటించింది. ఢాకాలో ఉన్న ట్రిబ్యునల్ కార్యాలయం వెలుపల అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య లోపల తీర్పు చదివి విన్పించారు. నిరాయుధులైన పౌరులు, విద్యార్థులపై ఆటవిక దాడి, పైశాచిక రీతిలో భద్రతా బలగాలు విరుచుకుపడ్డాయి. ఇందుకు హసీనా చేసిన కవ్వింపు రెచ్చగొట్టే ప్రకటనలు, తన అధికార దుర్వినియోగం కారణం అని తీర్పులో తెలిపారు. కాల్పుల్లో ఢాకా, ఇతర ప్రాంతాలలో వందలాది మంది దారుణ రీతిలో ప్రాణాలు వదలడానికి కారణం అని తేలిన వ్యక్తి వేరే చోటకు వెళ్లి ఉంటే శిక్షను తప్పించుకుంటుందా? అని పేర్కొంటూ మరణశిక్షను విధిస్తూ , అమలు చర్యలకు ఆదేశించారు. విద్యార్థుల సారధ్యంలో తలెత్తిన నిరసనల అణచివేత చర్యలలో 1400 మంది చనిపోయ్యారని ఐరాస మానవ హక్కుల సంస్థ కార్యాలయం తెలిపిన విషయాన్ని ట్రిబ్యునల్ పరిగణనలోకి తీసుకుంది. ఈ కేసులో అప్పటి హోం మంత్రి అసదుజ్జమాన్ ఖాన్కు కూడా మరణశిక్ష విధించారు. అప్పటి పోలీసు విభాగం అధినేత చౌదురి అబ్దుల్లా అల్ మామూన్కు ఐదేళ్ల జైలు విధించారు.
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న " ప్రేమంటే " చిత్ర బృందం #Tirumala #TTD #Cinema #Premante #FilmTeam
కుంగిన 5 అంతస్తుల భవనం#TeluguPost #telugu #post #news
MP Etela |ప్రభుత్వానికి ముందు చూపు లేదు..
MP Etela | ప్రభుత్వానికి ముందు చూపు లేదు.. కంటోన్మెంట్, ఆంధ్రప్రభ :
Dhandoraa Teaser: Rooted Emotional Rural Drama
The teaser of Dhandoraa has been out and it offers an emotional ride set in a rural backdrop. It is a rural drama laced with human emotions set in a village. Dhandoraa is slated for December 25th release across the globe. Loukya Entertainments are the producers and Muralikanth Devasoth is the director. The film has […] The post Dhandoraa Teaser: Rooted Emotional Rural Drama appeared first on Telugu360 .
HIGH ACCiDENT : తప్పిన పెనుప్రమాదం
HIGH ACCIDENT : తప్పిన పెనుప్రమాదం ఆస్పరి (కర్నూలు జిల్లా), ఆంధ్రప్రభ :
Cantonment బోర్డు CEOతో ఎమ్మెల్యే శ్రీగణేష్ భేటీ
Cantonment బోర్డు CEOతో ఎమ్మెల్యే శ్రీగణేష్ భేటీ కంటోన్మెంట్, ఆంధ్రప్రభ : కంటోన్మెంట్
బొగ్గు బ్లాకుల వేలం నిలిపివేయాలి:కల్వకుంట్ల కవిత
తెలంగాణలో బొగ్గు బ్లాకుల వేలం నిలిపివేయాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎంఎల్సి కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. సోమవారం ఖమ్మం జిల్లా, సత్తుపల్లిలోని విఆర్ ఓసి గేట్ మీటింగ్లో ఆమె కార్మికులను కలుసుకొని సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. అపరిషృ్కతంగా ఉన్న సింగరేణి కార్మికుల సమస్యల పరిష్కారం కోసం డిసెంబర్ 19న సింగరేణి సిఎండి కార్యాలయాన్ని ముట్టడించనున్నట్లు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎంఎల్సి కల్వకుంట్ల కవిత తెలిపారు. మాజీ సిఎం కెసిఆర్ గతంలో సింగరేణి సంస్థ కోసం చాలా సహకరించారని, తద్వారా చాలామందికి ఉద్యోగాలు కల్పించగలిగామంటూ తండ్రిని యాదికి తెచ్చుకున్నారు. ప్రస్తుత సిఎం రేవంత్రెడ్డి పలుమార్లు ప్రధాని నరేంద్ర మోడీని, కేంద్ర మంత్రులను కలిశారని, ఎన్నడూ సింగరేణి కార్మికుల సమస్యలపై స్పందించలేదని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం సింగరేణి సమస్యలను పట్టించుకోవట్లేదని, రెండేళ్లుగా మెడికల్ బోర్డ్ కోసం కొట్లాడుతున్నామని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం సింగరేణికి అక్షరాలా రూ.40 వేల కోట్లు అప్పు ఉందని, ప్రభుత్వాన్ని ఆర్థికంగా నడపగల సత్తా సింగరేణి సంస్థకి ఉందని, అటువంటి సంస్థ అస్తిత్వాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతయినా ఉందన్నారు. ఇప్పుడున్న స్థితిలో డిపెండెంట్ ఉద్యోగాలను కాపాడుకోలేకున్నామని, సొంతింటి కల నెరవేరే మార్గం కనబడటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సింగరేణి ఉద్యోగం ఒక కుటుంబానికి ఇన్సూరెన్స్ లాంటిదని, సమస్యల సుడిలో ఉన్న సంస్థ, కార్మికుల కోసం జాగృతి, హెచ్ఎంఎస్ పోరాడుతుందని అన్నారు. కేంద్రం బొగ్గు బ్లాక్లను ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టేందుకు వేలం పాటలు నిర్వహిస్తోందని, దీనికి జాగృతి వ్యతిరేకమని స్పష్టం చేశారు. తెలంగాణలో ఉన్న కొత్త బొగ్గు బ్లాకులను సింగరేణికే కేటాయించాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. సింగరేణి కార్మికుల కోసం మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణం చేపట్టాలని, అప్పటి వరకు కార్పొరేట్ హాస్పిటల్స్లో వైద్యం అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు. కాంట్రాక్ట్ కార్మికులకు ఇప్పుడు ఇస్తున్న రూ.470 రోజు వారీ వేతనాన్ని వేజ్ బోర్డు నిబంధనలు, లేబర్ చట్టాలకు అనుగుణంగా మారుస్తూ రూ.1200కు పెంచాలని, అందుకోసం తాను పోరాడుతానని అన్నారు. జెన్కో, ట్రాన్స్ కో మాదిరిగా కాంట్రాక్ట్ కార్మికుల పర్మినెంట్ చేసేందుకు ప్రయత్నం చేస్తామని అన్నారు. సింగరేణి గని కార్మికులకు ఇన్కమ్ టాక్స్ కట్ చేయకూడదని గతంలో తాను ఎంపిగా ఉన్నప్పుడు పార్లమెంట్లో కూడా ప్రస్తావించానని గుర్తు చేశారు. అనంతరం మండల పరిధిలోని యాతాలకుంట గ్రామ సమీపంలో గల సీతారామ కాలువ పనుల పురోగతిని, భూ నిర్వాసితులు, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎంఎస్ జనరల్ సెక్రటరీ రియాజ్ అహ్మద్, జాగృతి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నవీన చారి, గుంటి సుందర్, సాగర్, ఆంజనేయులు, వరికూటి శ్రీనివాస్, సందీప్ రెడ్డి, అజ్గర్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు.
బీహార్ అసెంబ్లీ విపక్ష నాయకుడుగా తేజస్వియాదవ్
బీహార్ అసెంబ్లీ విపక్ష నాయకుడుగా ఆర్జెడి నేత తేజస్వియాదవ్ సోమవారం ఎన్నికయ్యారు. అసెంబ్లీలో విపక్ష నాయకునిగా గుర్తింపు పొందడానికి అసెంబ్లీ మొత్తం బలంలో కనీసం 10 శాతం సీట్లను సాధించాలి. ఈమేరకు మొత్తం 243 స్థానాల్లో ఆర్జేడికి 25 స్థానాలు లభించాయి. తేజస్వి తన సమీప ప్రత్యర్థి బీజేపికి చెందిన సతీష్ కుమార్పై 14,552 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. తన కుటుంబానికి కంచుకోటగా ఉంటున్న రాహోపూర్ నుంచి ఎన్నికయ్యారు.
HYD|వైభవంగా చివరి సోమవారం కార్తీక పూజ పూజలు..
HYD| వైభవంగా చివరి సోమవారం కార్తీక పూజ పూజలు.. కంటోన్మెంట్, ఆంధ్రప్రభ :
HYD |పడిపూజలో కార్పొరేటర్ ముద్దం ప్రత్యేక పూజలు…
HYD | పడిపూజలో కార్పొరేటర్ ముద్దం ప్రత్యేక పూజలు… ఓల్డ్ బోయిన్పల్లి ,ఆంధ్రప్రభ
Premante Trailer: Crackling Fun Entertainer
Priyadarshi delivered a big hit like Court this year and his upcoming film, Premante, has generated significant buzz with its engaging teaser and music. Directed by Navneeth Sriram and produced uncompromisingly by Jhanvi Narang and Pushkar Rammohan Rao, the project is backed by a robust promotional campaign orchestrated by Rana Daggubati’s Spirit Media. Today, the […] The post Premante Trailer: Crackling Fun Entertainer appeared first on Telugu360 .
Prashanth Neel joins Mythri in bringing a prestigious horror film
KGF, Salaar fame Prashanth Neel, who is directing NTR for a humungous action epic, is presenting an interesting horror film directed by Kirtan Nadagouda. The new-age film features young talents at the forefront and the director has decided to bring them to the world. Mythri Movie Makers, the renowned and big production house, has been […] The post Prashanth Neel joins Mythri in bringing a prestigious horror film appeared first on Telugu360 .
డిజిటల్ అరెస్టు పేరిట.. ఏకంగా రూ.32 కోట్ల సైబర్ మోసం#TeluguPost #telugu #post #news
శాశ్వతంగా నిలిపివేస్తున్నాం.. క్షమించండి #telugupost #latestnews #ibomma #viralnews
What’s the Next Target after iBomma?
The massive piracy network iBomma, once believed impossible to shut down, has finally been dismantled by the Telangana Cybercrime Police. The site’s operator, Imandi Ravi, who had been hiding in the Caribbean islands, was arrested and made to close both iBomma and Bappam TV using his own server access. Police also seized hundreds of hard […] The post What’s the Next Target after iBomma? appeared first on Telugu360 .
Telangana : తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలివే
తెలంగాణ మంత్రి వర్గ సమావేశం కీలక నిర్ణయం తీసుకుంది.
Andhra Pradesh : రైతులకు గుడ్న్యూస్....ఈ నెల 19న రైతుల ఖాతాల్లో డబ్బులు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది.
Akbaruddin Owaisi ఫ అక్బరుద్దీన్ ఒవైసీ ఈ నిర్ణయం తీసుకుంటే.. ఎంఐఎం పరిస్థితి ఏంటి?
ఎంఐఎం శాసనసభ పక్ష నేత అక్బరుద్దీన్ రాజకీయాల నుంచి విరమించుకోవాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది
Awas plus gramin yojana Survay : స్పీడ్ అప్
Awas plus gramin yojana Survay : స్పీడ్ అప్ ఇళ్ల పన్ను
State level cricket competitions |మక్తల్ శ్రీ గీతం విద్యార్థి
State level cricket competitions | మక్తల్ శ్రీ గీతం విద్యార్థి ఉమ్మడి
ఉగ్రవాదులకు మద్దతిస్తే తీవ్ర పరిణామాలు.. పాక్కు మరోసారి హెచ్చరిక
న్యూఢిల్లీ : దాయాది పాకిస్థాన్కు భారత ఆర్మీ చీఫ్జనరల్ ఉపేంద్ర ద్వివేది మరోసారి గట్టిగా హెచ్చరికలు చేశారు. ఈ ఏడాది మేలో నిర్వహించిన ఆపరేషన్ సిందూర్ కేవలం 88 గంటలు మాత్రమేనని, దాయాది ఏదైనా దుశ్చర్యలకు పాల్పడితే గట్టి గుణపాఠం చెప్పేందుకు భారత సైన్యం సిద్ధంగా ఉందని ఆయన హెచ్చరించారు. ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ సందర్భంగా మాట్లాడారు. భారత్ను లక్షంగా ఉగ్రవాద ముఠాలకు మద్దతు కొనసాగిస్తే పాకిస్థాన్ తీవ్రపరిణామాలను ఎదుర్కోవలసి వస్తుందని హెచ్చరించారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా చర్యలు తీసుకుంటోందని, ఉగ్రవాదులను, వారి మద్దతుదారులను భారత్ ఒకే విధంగా పరిగణిస్తుందని స్పష్టం చేశారు. ఆపరేషన్ సిందూర్ సమయంలో పాకిస్థాన్లో ఉగ్రవాద స్థావరాల గురించి ప్రపంచానికి ఆధారాలు చూపించామని, చర్చలు, ఉగ్రవాదం ఎన్నటికీ కలిసి సాగవని పాక్కు గట్టిగా హెచ్చరించారు. బ్లాక్ మెయిళ్లకు భయపడే స్థితిలో భారత్ లేదని, శత్రువులను ఎదుర్కోవడానికి దేశం లోని నేతలంతా ఏకతాటిపై పనిచేస్తున్నారన్నారు. ఆర్టికల్ 37ం తరువాత జమ్ముకశ్మీర్లో పరిస్థితి మెరుగుపడిందన్నారు. గతం కన్నా ఇప్పుడు పొరుగుదేశ మైన చైనాతో భారత్ సంబంధాలు బలపడుతున్నాయని ద్వివేది పేర్కొన్నారు.
Hyderabad : రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన 18 మంది మృతి
సౌదీ అరేబియాలో జరిగిన బస్సు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన పద్దెనిమిది మంది మరణించారు
Srikakulam |రాకపోతే నోటీసులే !!
Srikakulam | రాకపోతే నోటీసులే !! శ్రీకాకుళం, ఆంధ్రప్రభ బ్యూరో : ప్రజా
MLA |బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయాలి
MLA | బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయాలి భక్తులకు ఎలాంటి అసౌకర్యములు కలగకుండా చర్యలు
మనతెలంగాణ/సిటీబ్యూరోః ఉప ఎన్నిక ప్రక్రియ ముగియడంతో జూబ్లీహిల్స్లో అమలులో ఉన్న ఎన్నికల కోడ్ను ఎత్తివేశారు. ఈ మేరకు భారత ఎన్నికల సంఘం ప్రకటించింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి ఎన్నికల సంఘం అక్టోబర్ 6న ఎన్నిక షెడ్యూల్ను విడుదల చేయడంతో కోడ్ అమలులోకి వచ్చిన తెలిసిందే. ఈనెల 11న ఎన్నిక,14న ఎన్నికల ఫలితం వెలువడిన విషయమూ విధితమే. అయితే, జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నిక ప్రక్రియ ముగిసిన నేపథ్యంలో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్(ఎంసిసి)ను ఎన్నికల కమిషన్ ఎత్తివేసినట్లు ప్రకటించింది. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన నాటి నుంచి అమలులో ఉన్న ఎంసిసి,ఉప ఎన్నికల ప్రక్రియ పూర్తి కావడంతో ఇక కోఢ్ వర్తించదని ఉత్తర్వులో పేర్కొన్నది.
AP | మామిడి రైతును ఆదుకుంటాం… చిత్తూరు, ఆంధ్రప్రభ బ్యూరో: మామిడి రైతులను
విశాలాంధ్ర కందుకూరు: కందుకూరు పట్టణం కాళిదాసు వారి వీధిలో ఉన్న సుచిత భారత్ గ్యాస్ ఏజెన్సీ కి సంబంధించిన గ్యాస్ సిలిండర్లు రవాణా చేసే రెండు ఆటోల ఫిట్నెస్ కూడా ఉత్తి గ్యాస్ ను తలపించే విధంగా ఉందని పట్టణ ప్రజలు అంటున్నారు. ఏపీ 27 టి టి 32 32., ఏపీ 26 టి ఈ 49 21. అను నెంబర్ గల వాహనాలు దశాబ్దాలకు పైబడి ఫిట్నెస్ సర్టిఫికెట్లు లేకుండా తిరగడం ఎంతవరకు సమంజసమని […] The post ఆటోల ఫిట్నెస్ లోను… గ్యాస్! appeared first on Visalaandhra .
Traffic Police |ఆక్రమణల తొలగింపు
Traffic Police | ఆక్రమణల తొలగింపు నిజాంపేట్ కార్పొరేషన్లో ట్రాఫిక్ స్పెషల్ డ్రైవ్
Krishna district |బంగారం చోరీ కేసులో ఐదుగురు అరెస్ట్
మచిలీపట్నం, ఆంధ్రప్రభ : చిలకలపూడి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన బంగారం దొంగతనం
సౌదీ అరేబియా మృతుల కుటుంబాలకు ప్రభుత్వం పరిహారం
సౌదీ అరేబియాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు పరిహారాన్ని ప్రభుత్వం ప్రకటించింది
TRAFFIC |ట్రాఫిక్ నిబంధనలు పాటించండి
TRAFFIC | ట్రాఫిక్ నిబంధనలు పాటించండి TRAFFIC | బాసర, ఆంధ్రప్రభ :
గొర్రెల కాపరిని ప్రభుత్వం ఆదుకోవాలి విశాలాంధ్ర -అనంతపురం : కుక్కల దాడిలో16 గొర్రెల మృతి చెందడంతో దాని మీదే ఆధారపడుతున్న గొర్రెల కాపరిని ప్రభుత్వం ఆదుకోవాలని గొర్లు మేకల పెంపకం దారుల సంఘం రాష్ట్ర కార్యదర్శి కోట్లపోతలయ్య సమాఖ్య రాష్ట్ర కార్యనిర్వక అధ్యక్షులు సి లింగమయ్య కోరారు. సోమవారం స్థానిక సిపిఐ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… జమ్మలదిన్నె గ్రామానికి చెందిన పుట్లయ్య యాదవ్ తన జీవన ఉపాధి కోసం […] The post కుక్కల దాడిలో16 గొర్రెల మృతి appeared first on Visalaandhra .
పత్తి రైతులపై కేంద్రం మొండి వైఖరి విడాలి: సీపీఎం
మన తెలంగాణ/రఘునాథపల్లి: పత్తి రైతుల పట్ల కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మొండి వైఖరిని విడనాడాలని సీపీఎం మండల కార్యదర్శి గంగాపురం మహేందర్ డిమాండ్ చేశారు. జిన్నింగ్ మిల్లుల వారు చేస్తున్న బంద్కు సీపీఎం మద్దతు తెలుపుతూ నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మహేందర్ మాట్లాడుతూ.. రైతులకు న్యాయం జరుగుతుంటే తెలంగాణలోని బీజేపీ ప్రజాప్రతినిధులు ఏం చేస్తున్నారన్నారు. ఎకరానికి 7 క్వింటాళ్ల పత్తి కొనుగోలు చేస్తామని సీసీఐ ప్రకటించడం దారుణమని 8 నుంచి 12 శాతం మించి ఉంటే పత్తి కొనుగోలు చేయమని కపాస్ కిసాన్ యాప్ ద్వారా మార్కెట్కు తెచ్చే పత్తి పంటను తేదీని స్లాట్ బుక్ చేయాలని నిబంధనలు పెట్టడం విడ్డూరంగా ఉందన్నారు. గ్రామాల్లో రైతులు స్మార్ట్ ఫోన్ల పట్ల ఎంత వరకు అవగాహన కలిగి ఉన్నారని ప్రశ్నించారు. వర్షాల వల్ల పత్తిలో 18 శాతం తేమ వస్తుందని అన్ని జాగ్రత్తలు తీసుకున్నా 12 శాతం మించి వస్తుందన్నారు. సీసీఐ ఆంక్షలతో పత్తిని కనీస మద్దతు ధర కన్నా తక్కువ ధరలకు వ్యాపారులకు అమ్మే దుస్థితి వస్తుందని క్వింటాళుకు రూ. 2000 వేల చొప్పున నష్టపోతున్నామన్నారు. సీసీఐతో ప్రయివేటు వ్యాపారులు కుమ్మయ్యారని వచ్చిన లాభాలను వారే పంచుకుంటున్నారన్నారు. పత్తి పంటపై సుంకాన్ని 20 శాతం పెంచాలని, పత్తిపై ఆంక్షలు వెంటనే ఎత్తివేయాలని లేకుంటే సీపీఎం ఆధ్వర్యంలో మండలంలోని పత్తి రైతులను ఐక్యం చేసి ఉద్యమిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మండల కమిటీ సభ్యులు పొదల నాగరాజు, కడారి ఆంజనేయులు, కడారి ఐలయ్య, కాసాని పుల్లయ్య, పొదల లవకుమార్ తదితరులు పాల్గొన్నారు.
Kurnool |జీజీహెచ్ కి ఇద్దరు డిప్యూటీ సూపరింటెండెంట్లు..
కర్నూలు, ఆంధ్రప్రభ : కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల పరిపాలనను మరింత పటిష్టం
పుస్తకం… సమాజానికి దారిదీపం !!
ఆంధ్రప్రభ, భవానిపురం : పుస్తకాలు వ్యక్తిత్వాలను ప్రభావితం చేస్తూ, సమాజ చైతన్యానికి దారిదీపాలుగా
ఉచిత కంటి ఆపరేషన్లను సద్వినియోగం చేసుకోండి..
రిటైర్డ్ జిల్లా అందత్వా నివారణ అధికారి సంకారపు నర్సింహులువిశాలాంధ్ర ధర్మవరం : పట్టణంలోని ఎస్బిఐ కాలనీలో గల మధు కంటి ఆసుపత్రి యందు ప్రతి నెలలో ఒకటవ మూడవ ఆదివారములు ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం రెండు గంటల వరకు ఉచిత కంటి సమస్యలు, ఉచిత ఆపరేషన్లు నిర్వహించబడునని శ్రీ చక్ర కంటి ఆసుపత్రి -అనంతపురం డిఎన్బి ఆప్తాల్ డాక్టర్ ఈశ్వర్ రావు సాకరే, రిటైర్డ్ అంధత్వ నివారణ అధికారి డాక్టర్ సంకారపు నరసింహులు తెలిపారు. […] The post ఉచిత కంటి ఆపరేషన్లను సద్వినియోగం చేసుకోండి.. appeared first on Visalaandhra .
SCHOOL |స్పెషల్ క్యాంపెయిన్ 5.0
SCHOOL | స్పెషల్ క్యాంపెయిన్ 5.0 రాఘవాపూర్ పాఠశాల పరిశీలన SCHOOL |
Achampet |చదువుతోపాటు క్రీడల్లోనూ రాణించాలి
Achampet | చదువుతోపాటు క్రీడల్లోనూ రాణించాలి రూ. పది కోట్లతో స్టేడియం అభివృద్ధి
ప్రభుత్వ భూములను కాజేసిన మాజీ వీఆర్వో పై క్రిమినల్ కేసు నమోదు చేయాలి
విశాలాంధ్ర – పెద్దకడబూరు (కర్నూలు) : మండల పరిధిలోని కల్లుకుంట గ్రామంలో ప్రభుత్వ భూములను కాజేసిన మాజీ వీఆర్వో మహబూబ్ పటేల్ పై క్రిమినల్ కేసు నమోదు చేయాలంటూ సోమవారం పెద్దకడబూరులోని స్థానిక తహశీల్దార్ కార్యాలయంలో గ్రీవెన్స్ లో సిపిఐ ఆధ్వర్యంలో డిప్యూటీ తహసీల్దార్ లలిత కుమారికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సిపిఐ మండల కమిటీ సభ్యులు రాజు, సహాయ కార్యదర్శి తిక్కన్న, రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ఆంజనేయ మాట్లాడుతూ కల్లుకుంట గ్రామ పరిధిలో […] The post ప్రభుత్వ భూములను కాజేసిన మాజీ వీఆర్వో పై క్రిమినల్ కేసు నమోదు చేయాలి appeared first on Visalaandhra .
ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పై ఇష్టానుసారం మాట్లాడితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది..
జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డివిశాలాంధ్ర ధర్మవరం; ఉపముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పై పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఇష్టానుసారం నోరు పారేసుకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి తీవ్రంగా హెచ్చరించారు. అనంతరం వారు విలేకరులతో మాట్లాడుతూ రిజిస్ట్రేషన్ పత్రములో 45.80 ఎకరాల భూమి ఉండేది అని, అది వెబ్లాండ్ లో 77.54 ఎకరాలకు ఏ విధంగా పెరిగిందో […] The post ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పై ఇష్టానుసారం మాట్లాడితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది.. appeared first on Visalaandhra .
గ్రంథాలయ ఉద్యమకారులను స్ఫూర్తిగా తీసుకోవాలి..
గ్రంథాలయ అధికారిని అంజలి సౌభాగ్యవతివిశాలాంధ్ర ధర్మవరం;; గ్రంథాలయ ఉద్యమకారులను ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలని గ్రంథాలయ అధికారిని అంజలి సౌభాగ్యవతి తెలిపారు. ఈ సందర్భంగా పట్టణంలోని బాబు జగ్జీవన్ రామ్ నగర్ లోని ప్రధాన పౌర శాఖ గ్రంథాలయంలో 58వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా మూడవరోజు ఆదివారం ఉద్యమకారుల చిత్రపటానికి పూలు వేసి ఘనంగా నివాళులు అర్పించుకొని వారు చేసిన సేవలను స్మరించుకున్నారు. పి ఈ టి సూర్యనారాయణ జ్యోతి ప్రజ్వలన నిర్వహించారు.అనంతరం అంజలి సౌభాగ్యవతి […] The post గ్రంథాలయ ఉద్యమకారులను స్ఫూర్తిగా తీసుకోవాలి.. appeared first on Visalaandhra .
ఆలస్యంగా అభ్యర్థిని ప్రకటించడం వల్లే జూబ్లీహిల్స్ లో బిజెపి ఓటమి : ఈటల
హైదరాబాద్: కులం, మతం ప్రాతిపదికన రాజకీయాలు నిలబడవని బిజెపి ఎంపి ఈటల రాజేందర్ తెలిపారు. తెలంగాణలో విభజన రాజకీయాలతో అధికారం లోకి రాలేదని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఆలస్యంగా అభ్యర్థిని ప్రకటించడం వల్లే జూబ్లీహిల్స్ లో బిజెపి ఓటమి పాలైందని ఆవేదన వ్యక్తంచేశారు. జూబ్లీహిల్స్ లో ఓటమితోనే బిజెపి పనైపోయినట్లు కాదని ఈటల అన్నారు. హుజురాబాద్, దుబ్బాక ఎన్నికల్లో.. డిపాజిట్ కోల్పోయిన కాంగ్రెస్ అధికారంలోకి రాలేదా? అని ప్రశ్నించారు. జూబ్లీహిల్స్ ఎన్నికలో అధికార పార్టీ డబ్బు, చీరలు పంపిణీ చేసి.. అధికార దుర్వినియోగం చేసిందని ఈటల రాజేందర్ విమర్శించారు.
AP |పత్తి రైతులకు ఇబ్బందులు లేకుండా పత్తి కొనుగోలు ప్రక్రియ చేపట్టాలి
AP | పత్తి రైతులకు ఇబ్బందులు లేకుండా పత్తి కొనుగోలు ప్రక్రియ చేపట్టాలి
AP Liquor Scam Takes a Shocking Turn as Odisha Gang Allegedly Steals Hidden Cash
The investigation into the alleged liquor scam from the previous YSRCP government in Andhra Pradesh has taken an unexpected twist. CID SIT officials probing the case discovered that an Odisha-based gang stole a part of the money hidden by the accused. Even more surprising, the gang is believed to have used the stolen cash to […] The post AP Liquor Scam Takes a Shocking Turn as Odisha Gang Allegedly Steals Hidden Cash appeared first on Telugu360 .
Soudi Bus Crash : అతడే బతికాడు
Soudi Bus Crash : అతడే బతికాడు ( ఆంధ్రప్రభ, న్యూస్ నెట్
Dongli |విద్యార్థులకు చట్టాలపై అవగాహన
Dongli | విద్యార్థులకు చట్టాలపై అవగాహన Dongli | డోంగ్లి, ఆంధ్రప్రభ :
ప్రభుత్వ వైద్య కళాశాల ప్రభుత్వ ఆధీనంలోనే నడపాలి..
రౌండ్ టేబుల్ సమావేశంలో ప్రముఖులువిశాలాంధ్ర ధర్మవరం; ప్రభుత్వ వైద్య కళాశాల ను ప్రభుత్వ ఆధీనంలోనే నడపాలని జనవిజ్ఞాన వేదిక రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ ఆదిశేషు, ప్రముఖ న్యాయవాదులు సుమలత, అతావుల్లా, కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ తుంపర్తి పరమేష్, రైతు సంఘం జిల్లా అధ్యక్షులు హరి, జిల్లా కార్యదర్శి పెద్దన్న ,తదితర నాయకులు తెలిపారు. ఈ సందర్భంగా ఎన్జీవో హోం లో రాయలసీమ అభివృద్ధి వేదిక ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ముఖ్య అతిథులతో […] The post ప్రభుత్వ వైద్య కళాశాల ప్రభుత్వ ఆధీనంలోనే నడపాలి.. appeared first on Visalaandhra .
ఆర్డిటి క్రికెట్లో సత్తా చాటిన ధర్మవరం జట్టు.. ఆర్డిటి క్రికెట్ కోచ్ రాజశేఖర్
విశాలాంధ్ర ధర్మవరం;; ఆర్ డి టి యొక్క ప్రతిష్టాత్మక గ్రామీణ కిర్కెట్ లీగ్ పోటీలు ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా ఆర్సిఎల్ 2025 లో భాగంగా ధర్మవరం ఆర్డిటి క్రీడా మైదానంలో ధర్మవరం క్రికెట్ జట్టు మంచి ప్రతిభను ఘనపరచడం జరిగిందని కోచ్ రాజశేఖర్ తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూక్రికెట్ మైదానంలో బత్తలపల్లితో ఆటలాడగా, టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ధర్మవరం 40 ఓవర్లలో 284/5 పరుగులు చేసింది అన్నారు. గోవర్ధన్ 69 బంతుల్లో 72 పరుగులు చేయగా, […] The post ఆర్డిటి క్రికెట్లో సత్తా చాటిన ధర్మవరం జట్టు.. ఆర్డిటి క్రికెట్ కోచ్ రాజశేఖర్ appeared first on Visalaandhra .
Utnoor | ఐటీడీఏ మహాధర్నా అటవీశాఖ అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు Utnoor |
Sheikh Hasina Breaks Silence After Death Penalty: “I Will Return, I Will Fight”
Bangladesh has entered one of the most dramatic phases in its political history as the International Crimes Tribunal (ICT) pronounced a death sentence for former Prime Minister Sheikh Hasina. The verdict, linked to charges of crimes against humanity during last year’s violent anti-government demonstrations, has ignited shock, celebration, anger and fear across the nation. Hasina, […] The post Sheikh Hasina Breaks Silence After Death Penalty: “I Will Return, I Will Fight” appeared first on Telugu360 .
చాక్నవాడిలో ఐదంతస్థుల భవనానికి పగుళ్లు
హైదరాబాద్: గోషామహల్ పరిధి చాక్నవాడిలో ఐదంతస్తుల భవనానికి పగుళ్లు ఏర్పడ్డాయి. పక్కన నిర్మిస్తున్న నూతన భవనం పిల్లర్స్ తవ్వడం వల్లే ఇలా పగుళ్లు వచ్చాయని స్థానికులు చెబుతున్నారు. పగుళ్లు రావడంతో పక్కనే ఉన్నవారు భయాందోళన చెందారు. కుంగిన భవనానికి హైడ్రా, జిహెచ్ఎంసి సిబ్బంది సపోర్టు ఇచ్చారు. భవనం లోపల ఉన్న నివాసులను తక్షణమే ఖాళీ చేయించాలని చుట్టు పక్కల స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
Medak |వైద్య కళాశాల భవనాల నిర్మాణానికి శంకుస్థాపన
Medak | వైద్య కళాశాల భవనాల నిర్మాణానికి శంకుస్థాపన Medak | మెదక్
MARKET |నిలిచిన పత్తి కొనుగోలు
MARKET |నిలిచిన పత్తి కొనుగోలు ఏనుమాముల మార్కెట్ వెలవెల! MARKET | ఉమ్మడి
రేగాటిపల్లి రైల్వే గేటు వద్ద ఎత్తుగా ఉన్న స్పీడ్ బ్రేకర్ ను తొలగించండి
ప్రజల ఆవేదనవిశాలాంధ్ర ధర్మవరం : పట్టణంలోని రేగాటిపల్లి రోడ్డు వద్ద గల రైల్వే గేటు వద్ద ఇటీవల రైల్వే పట్టాల నూతన నిర్మాణ పనులు పూర్తి చేసిన తర్వాత, రైల్వే కాంట్రాక్టర్లు పట్టణానికి ఇటువైపు అటువైపు వెళ్లే రహదారులకు అతి ఎత్తుగా ఉన్న స్పీడ్ బ్రేకర్ ను వేసి చేతులు దులుపుకున్నారు. కానీ ఆ స్పీడ్ బ్రేకర్ వల్ల ఎంతోమంది టూ వీలర్లు, బాటసారిలు ఆ ఎత్తును గమనించలేక పోవడం వల్ల క్రిందకు పడడం, ప్రమాదాలు చోటు […] The post రేగాటిపల్లి రైల్వే గేటు వద్ద ఎత్తుగా ఉన్న స్పీడ్ బ్రేకర్ ను తొలగించండి appeared first on Visalaandhra .
Peddapalli | కారు ఢీకొని… Peddapalli | పెద్దపల్లి రూరల్, ఆంధ్రప్రభ :
Narayanpet |పల్లెపల్లెకు ముదిరాజ్ జెండా
Narayanpet | పల్లెపల్లెకు ముదిరాజ్ జెండా Narayanpet | నారాయణపేట ప్రతినిధి, ఆంధ్రప్రభ
Exclusive: PMF and Mythri to Collaborate
Top production houses Mythri Movie Makers and People Media Factory share a close bond and they produced Sunny Deol’s Jaat together which was directed by Gopichand Malineni. The production houses are now joining hands for Jaat 2 which will roll next year. PMF and Mythri are in talks to collaborate for more films in the […] The post Exclusive: PMF and Mythri to Collaborate appeared first on Telugu360 .
KANAKA DURGA |అంకితభావంతో బాధ్యతలు నిర్వర్తించాలి
KANAKA DURGA | ఆంధ్రప్రభ, ఎన్టీఆర్ బ్యూరో : కనకదుర్గమ్మ వారి దర్శనానికి
జనవరి 18న షష్ఠంకములు ఉచిత నాటకములు జయప్రదం చేయండి
నిర్వాహకులువిశాలాంధ్ర ధర్మవరం:: పట్టణములోని ప్రభుత్వ బాలుర క్రీడా మైదానంలో జనవరి నెల (2026) 18వ తేదీ ఆదివారం రాత్రి 8 గంటలకు సస్టాంకములు అనే ఉచిత నాటకమును ప్రదర్శిస్తున్నట్లు శ్రీ మారుతి నాట్యమండలి నిర్వాహకులు తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ కీర్తిశేషులు నందమూరి తారక రామారావు వర్ధంతి సందర్భంగా ఈ నాటకాన్ని ప్రదర్శించునట్లు వారు తెలిపారు. నాటకములలో శ్రీ రామాంజనేయ యుద్ధం ,భక్త చింతామణి, గయోపాఖ్యానం, సత్య హరిచంద్ర అను నాటకములు ప్రదర్శించబడునని తెలిపారు. అదేవిధంగా ఈ […] The post జనవరి 18న షష్ఠంకములు ఉచిత నాటకములు జయప్రదం చేయండి appeared first on Visalaandhra .
ఘనంగా జరుపుకున్న జాతీయ పత్రికా దినోత్సవం వేడుకలు
విశాలాంధ్ర ధర్మవరం : పట్టణంలోని పాత్రికేయులందరూ ఆదివారం రోజు జాతీయ పత్రిక దినోత్సవ వేడుకల సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ సందర్భంగా సీనియర్ పాత్రికేయులతో తమదైన శైలిలో శుభాకాంక్షలు తెలుపుతూ సోషల్ మీడియా ద్వారా ఆశీస్సులు అందుకున్నారు. అనంతరం సీనియర్ పాత్రికేయులు మాట్లాడుతూ పత్రిక లేనిదే సమాజము, రాష్ట్రము, దేశము అభివృద్ధి కాదు అని తెలిపారు. ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారిదిగా పనిచేస్తూ ప్రజా సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లతో పరిష్కార దిశగా ప్రయత్నించడంలో మీడియా సేవలు […] The post ఘనంగా జరుపుకున్న జాతీయ పత్రికా దినోత్సవం వేడుకలు appeared first on Visalaandhra .
DEPUTY SPEAKER |రామలింగేశ్వరునికి పూజలు
హాజరైన పీఏసీ చైర్మన్ అంజిబాబు, డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు DEPUTY SPEAKER
HUB |రాష్ట్రం పారిశ్రామికంగా ప్రగతి పరుగులు
రాష్ట్ర మైనార్టీ న్యాయశాఖ మంత్రి ఫరూక్ HUB | నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ
Andhra Prabha Smart Edition |45 మంది బుగ్గి/హసీనాకు ఉరిశిక్ష/నాలుగు వారాల్లో
ఆంధ్రప్రభ స్మార్ట్ ఎడిషన్ 17-11-2025, 4.00PM మక్కా టూర్లో ఘోరం.. 45 మంది
LIBRARY |జిల్లా గ్రంథాలయంలో కవిసమ్మేళనం
LIBRARY | జిల్లా గ్రంథాలయంలో కవిసమ్మేళనం LIBRARY | శ్రీకాకుళం,నవంబరు 17(ఆంధ్రప్రభభ): జిల్లా
THIEF |పట్టించిన సాంకేతిక పరిజ్ఞానం
THIEF | ఆంధ్రప్రభ, ఎన్టీఆర్ బ్యూరో : రైళ్లలో నిద్రిస్తున్న సమయంలో విలువైన
Ram’s Andhra King Taluka Audio: A Complete Chartbuster album
No matter who is the composer, no matter the genre, Energetic Star Ram Pothineni has been able to deliver chartbuster albums that stay with audiences forever. He once again delivered a complete chartbuster album with his upcoming biopic of a Fan, Andhra King Taluka. Bhagyashri Borse is playing the leading lady role with Mahesh Babu […] The post Ram’s Andhra King Taluka Audio: A Complete Chartbuster album appeared first on Telugu360 .
CMRF |పేదలకు అండగా సీఎం సహాయనిధి
ఎచ్చెర్ల శాసనసభ్యులు నడుకుదిటి ఈశ్వరరావు CMRF | జి. సిగడాం(శ్రీకాకుళం), నవంబర్ 17(ఆంధ్రప్రభభ)
రజనీకాంత్, బాలకృష్ణలకు అరుదైన గౌరవం..
కీలక ప్రకటన చేసిన కేంద్ర ప్రభుత్వంరజనీకాంత్, బాలకృష్ణలకు ఇఫిలో అరుదైన గౌరవంప్రముఖ నటులు రజనీకాంత్, బాలకృష్ణలకు అరుదైన గౌరవం దక్కింది. గోవాలో జరగనున్న 56వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (ఇఫి) వేడుకల్లో వీరిద్దరినీ ఘనంగా సత్కరించనున్నారు. చిత్ర పరిశ్రమలో 50 ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ సన్మానం చేయనున్నట్లు కేంద్ర సమాచార, ప్రసార శాఖ సహాయ మంత్రి ఎల్. మురుగన్ అధికారికంగా ప్రకటించారు. గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్తో కలిసి […] The post రజనీకాంత్, బాలకృష్ణలకు అరుదైన గౌరవం.. appeared first on Visalaandhra .
DRONES |ఆధునాతన పద్ధతులతో సాగు.. బహుబాగు
DRONES | కృష్ణా ప్రతినిధి, ఆంధ్రప్రభ : వరి సాగులో అధునాతన పద్ధతులను

21 C