SENSEX
NIFTY
GOLD
USD/INR

Weather

31    C
...

క్రీడలు మానసిక ఉల్లాసానికి దోహదపడతాయి…

ఊట్కూర్, ఆంధ్రప్రభ : క్రీడలు ప్రతినిత్యం ఆడడంవల్ల శారీరక దృఢత్వంతోపాటు మానసిక ఉల్లాసానికి

ప్రభ న్యూస్ 20 Mar 2026 3:27 pm

తెలంగాణ విద్యార్థులకు బంపర్ ఆఫర్‌.. నెలకు రూ.2,000 స్టైఫండ్‌తో పాటు ఫ్రీ భోజనం!

తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి దిశగా మరో కీలక ముందడుగు పడింది. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క శాసనసభలో రూ.3,24,234 కోట్ల భారీ అంచనాతో 2026-27 వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు.అంబేద్కర్ ఆలోచనలకు అనుగుణంగా సామాజిక, ఆర్థిక న్యాయం లక్ష్యంగా ఈ బడ్జెట్‌ను రూపొందించినట్లు ఆయన స్పష్టం చేశారు.ముఖ్యంగా విద్యా రంగానికి అధిక ప్రాధాన్యతనిస్తూ పలు కీలక నిర్ణయాలు ప్రకటించారు. ఈసారి విద్యా రంగానికి ప్రభుత్వం రూ.26,674 కోట్ల భారీ కేటాయింపులు చేసింది.విద్యార్థుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని పలు […] The post తెలంగాణ విద్యార్థులకు బంపర్ ఆఫర్‌.. నెలకు రూ.2,000 స్టైఫండ్‌తో పాటు ఫ్రీ భోజనం! appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 20 Mar 2026 3:26 pm

Alert |పెట్రోల్ బంక్ మోసాలు… జాగ్రత్తగా లేకపోతే అంతే..

Alert | పెట్రోల్ బంక్ మోసాలు… జాగ్రత్తగా లేకపోతే అంతే.. Alert |

ప్రభ న్యూస్ 20 Mar 2026 3:20 pm

శాంతిభద్రతలకు భారీగా బడ్జెట్ కేటాయింపు.. తెలంగాణ బడ్జెట్ పార్ట్ – 2

2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను రూ. 3,24,234 కోట్లతో రాష్ట్ర వార్షిక బడ్జెట్ ను డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క శాసనసభలో ప్రవేశపెట్టారు. అటు శాసనమండలిలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా మల్లు భట్టి మాట్లాడుతూ… అంబేద్కర్ అడుగుజాడల్లోనే తమ ప్రభుత్వం పాలన సాగిస్తోందని తెలిపారు. వెనుకబడిన, పేద వర్గాల పిల్లలకు నాణ్యమైన విద్యను అందించడంతో పాటు, వారికి అన్ని విధాలా అండగా ఉంటామని చెప్పారు. […] The post శాంతిభద్రతలకు భారీగా బడ్జెట్ కేటాయింపు.. తెలంగాణ బడ్జెట్ పార్ట్ – 2 appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 20 Mar 2026 3:15 pm

above3percent |కొంచెం మెరుగు, అయినా అస్థిర పరిస్థితులే..

above3percent | కొంచెం మెరుగు, అయినా అస్థిర పరిస్థితులే.. above3percent | ఉదయం

ప్రభ న్యూస్ 20 Mar 2026 3:11 pm

Lokesh Responds to Ugadi Pooja Row, Calls Out “Misleading Campaign”

A fresh political controversy has erupted after photos from Ugadi celebrations at the residence of Nara Lokesh surfaced on social media. Certain visuals from the pooja room were picked up and circulated with claims that they were linked to occult practices. The narrative was widely amplified by sections of YSRCP’s social media ecosystem. However, a […] The post Lokesh Responds to Ugadi Pooja Row, Calls Out “Misleading Campaign” appeared first on Telugu360 .

తెలుగు 360 20 Mar 2026 3:03 pm

ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు…

ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు… పార్టీ పటిష్టతకు కృషిప్రభుత్వ విప్ విజయ రమణారావు పెద్దపల్లి, ఆంధ్రప్రభ

ప్రభ న్యూస్ 20 Mar 2026 2:56 pm

అద్దాలు పగలగొట్టి…

అద్దాలు పగలగొట్టి… కారులో సొమ్ము అపహరణ. బోధన్, ఆంధ్రప్రభ : బ్యాంకులో పని

ప్రభ న్యూస్ 20 Mar 2026 2:51 pm

Charan – Sukumar |ప్రాజెక్ట్ పట్టాలెక్కేది ఎప్పుడు…?

Charan – Sukumar | ప్రాజెక్ట్ పట్టాలెక్కేది ఎప్పుడు…? Charan – Sukumar

ప్రభ న్యూస్ 20 Mar 2026 2:46 pm

మున్సిపాలిటీ అభివృద్ధికి పాటుపడండి…

మున్సిపాలిటీ అభివృద్ధికి పాటుపడండి… నంద్యాల గ్రేడ్ వన్ మున్సిపాలిటీ ప్రత్యేక అధికారిగా కలెక్టర్

ప్రభ న్యూస్ 20 Mar 2026 2:45 pm

పిడుగుపాటుకు ఎద్దు మృతి

పిడుగుపాటుకు ఎద్దు మృతి జైనూర్, ఆంధ్రప్రభ : కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా

ప్రభ న్యూస్ 20 Mar 2026 2:42 pm

జోరుగా కొనసాగుతున్న ఎంపిఎల్ క్రికెట్ టోర్నీ

జోరుగా కొనసాగుతున్న ఎంపిఎల్ క్రికెట్ టోర్నీ మక్తల్, ఆంధ్రప్రభ : మక్తల్ మండలంలోని

ప్రభ న్యూస్ 20 Mar 2026 2:35 pm

Pawan Kalyan : పవన్ ఒక్కరే ఉన్నారా? మాస్ ఇమేజ్ మళ్లీ అధికారాన్ని తెచ్చిపెడుతుందా?

జనసేన పార్టీ స్థాపించి పదమూడేళ్లు కావస్తుంది.

తెలుగు పోస్ట్ 20 Mar 2026 2:30 pm

నదిలో ఈతకు వెళ్లి ఇంజినీరింగ్ విద్యార్థులు గల్లంతు

భద్రాచలం: సరదాగా ఈత కొట్టందుకు నదిలో దిగిన విద్యార్థుల కథ విషాదాంతమైంది. గోదవరి నదిలో స్నానానికి వెళ్లిన విద్యార్థులు నీట మునిగి గల్లంతు అయ్యారు. భద్రాచలంకు చెందిన ఏడుగురు యువకులు కూనవరం రోడ్డులోని గోదావరి నదలో స్నానాలు చేసేందుకు దిగారు. నది లోతు తెలియకపోవడంతో ప్రమాదవశాత్తు వారిలో ఐదుగురు మునిగిపోయారు. మిగిలిన ఇద్దరు అదృష్టం కొద్దీ ఒడ్డుకు చేరుకున్నారు. ఇది గమనించిన స్థానికులు గల్లంతైన వారి కోసం బోట్లపై వెళ్లి గాలిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

మన తెలంగాణ 20 Mar 2026 2:29 pm

పర్యావరణ పరిరక్షణ మన ధ్యేయం..

పర్యావరణ పరిరక్షణ మన ధ్యేయం.. ఈ నెల 22 వ తేదిన బాలమేళా

ప్రభ న్యూస్ 20 Mar 2026 2:27 pm

కురిసిన వడగళ్ల వాన… రైతుకు కన్నీటి ధార..

కురిసిన వడగళ్ల వాన… రైతుకు కన్నీటి ధార.. చందూర్, ఆంధ్ర‌ప్ర‌భ : చందూర్

ప్రభ న్యూస్ 20 Mar 2026 2:20 pm

Budget |బీఆర్ఎస్ ఎమ్మెల్యేల వాకౌట్

Budget | బీఆర్ఎస్ ఎమ్మెల్యేల వాకౌట్ Budget | ఆంధ్ర‌ప్ర‌భ‌, వెబ్ డెస్క్

ప్రభ న్యూస్ 20 Mar 2026 2:16 pm

Aditya dhar |ప్లాన్ మామూలుగా లేదుగా..?

Aditya dhar | ప్లాన్ మామూలుగా లేదుగా..? Aditya dhar | ఆదిత్య

ప్రభ న్యూస్ 20 Mar 2026 2:13 pm

Rs.10 lakh |రూ.10ల‌క్ష‌ల చెక్కు అంద‌జేత

Rs.10 lakh | రూ.10ల‌క్ష‌ల చెక్కు అంద‌జేత Rs.10 lakh | తెలుగు

ప్రభ న్యూస్ 20 Mar 2026 2:12 pm

22k, 24k |బంగారం, వెండి ధరల్లో భారీ మార్పులు

22k, 24k | బంగారం, వెండి ధరల్లో భారీ మార్పులు ఆంధ్ర‌ప్ర‌భ వెబ్‌డెస్క్

ప్రభ న్యూస్ 20 Mar 2026 2:11 pm

సంక్రాంతి, ఉగాది గడిచినా రైతుభరోసా పడలేదు: కెటిఆర్

హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యమని గ్యారెంటీ కార్డులు ఇచ్చి భద్రం చేసుకోమన్నారని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ తెలిపారు. ఆరు గ్యారెంటీల పేరుతో కాంగ్రెస్ మోసం చేసిందని అన్నారు. ఈ సందర్భంగా గన్ పార్క్ వద్ద మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ చెప్పిన 6 గ్యారెంటీలు, 420 హామీలు నీటిమూటలయ్యాయని కెటిఆర్ విమర్శించారు. బడ్జెట్ లో రైతులకు, బిసిలకు జరుగుతున్న అన్యాయంపై, రూ.2500 మహాలక్ష్మి నిధులు ఎప్పుడిస్తారని అడుగుతామని, ఉద్యోగాలపై బొంకుతున్న కాంగ్రెస్ ను నిలదీస్తామని తెలియజేశారు. సంక్రాంతి, ఉగాది గడిచినా రైతుభరోసా పడలేదని, ఎన్నికల ముందు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చల్సిందే అని కెటిఆర్ డిమాండ్ చేశారు. 

మన తెలంగాణ 20 Mar 2026 2:06 pm

Telangana |ఆర్థిక శాఖకు రూ.60,438 కోట్లు

Telangana | ఆర్థిక శాఖకు రూ.60,438 కోట్లు Telangana | ఆంధ్ర‌ప్ర‌భ‌, వెబ్

ప్రభ న్యూస్ 20 Mar 2026 2:03 pm

అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కులవివక్ష

అంబేద్కర్ కోనసీమ జిల్లాలో దళితుల పట్ల కులవివక్ష సంచలనంగా మారింది

తెలుగు పోస్ట్ 20 Mar 2026 2:01 pm

విద్యుత్ సేవల్లో విప్లవాత్మక మార్పు

విద్యుత్ సేవల్లో విప్లవాత్మక మార్పు ఆంధ్రప్రభ ప్రతినిధి, భూపాలపల్లి : విద్యుత్ వినియోగదారులకు

ప్రభ న్యూస్ 20 Mar 2026 1:55 pm

రంజాన్ వేడుకల ఏర్పాట్లు పరిశీలన…

రంజాన్ వేడుకల ఏర్పాట్లు పరిశీలన… జైనూర్, ఆంధ్రప్రభ : పవిత్ర రంజాన్ మాసం

ప్రభ న్యూస్ 20 Mar 2026 1:54 pm

అవినాష్ రెడ్డీ నాటకాలు ఆపు : బీటెక్ రవి

వైఎస్ వివేకా హత్యపై అవినాష్‌రెడ్డి వ్యాఖ్యలను బీటెక్ రవి ఖండించారు

తెలుగు పోస్ట్ 20 Mar 2026 1:53 pm

రైతులకు వ్యవసాయ పనిముట్లు పంపిణీ..

బోధన్, ఆంధ్రప్రభ ; వ్యవసాయ రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా యంత్ర పరికరాలను

ప్రభ న్యూస్ 20 Mar 2026 1:50 pm

రూ.3,24,234 కోట్లతో తెలంగాణ బడ్జెట్‌.. ప్రవేశపెట్టిన భట్టి

తెలంగాణ ప్రభుత్వం వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. శాసనసభలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క బడ్జెట్‌ ప్రవేశపెట్టి ప్రసంగాన్ని ప్రారంభించారు. రూ.3,24,234 కోట్లతో రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. అటు శాసనమండలిలో ఉత్తమ్‌కుమార్‌రెడ్డి బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. బడ్జెట్‌ స్వరూపంమొత్తం బడ్జెట్‌.. రూ.3,24,234 కోట్లురెవెన్యూ వ్యయం.. రూ.2,34,406 కోట్లుమూలధన వ్యయం.. రూ.47,267 కోట్లుబడ్జెట్‌ ముఖ్యాంశాలు..1.15 కోట్ల కుటుంబాలకు రూ.5 లక్షలతో జీవిత బీమా.. ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకానికి రూ.4 వేల కోట్లుజూన్‌ 2 నుంచి ఇందిరమ్మ కుటుంబ జీవిత […] The post రూ.3,24,234 కోట్లతో తెలంగాణ బడ్జెట్‌.. ప్రవేశపెట్టిన భట్టి appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 20 Mar 2026 1:33 pm

TDP : యువతరం.. గాడి తప్పితే.. ఎలా? టీడీపీలో అంతర్మధనం

తెలుగుదేశం పార్టీకి యువరక్తం ఎక్కించాలని చూస్తుంటే పార్టీకి వారే ఎసరు పెట్టేటట్లు కనిపిస్తున్నారు

తెలుగు పోస్ట్ 20 Mar 2026 1:26 pm

వరంగల్ శివనగర్ లో డ్రై డే ఫ్రైడే…

వరంగల్ శివనగర్ లో డ్రై డే ఫ్రైడే… దోమల నివారణకు చర్యలు… కరీమాబాద్,

ప్రభ న్యూస్ 20 Mar 2026 1:25 pm

రాష్ట్రంలో మరో మూడు రోజులు వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరిక

ఏపీలో వాతావరణ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో వచ్చే మూడు రోజులు పలు ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది.ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావం కారణంగా ఈ వర్షాలు నమోదయ్యే సూచనలు ఉన్నాయని అధికారులు తెలిపారు.కొన్ని ప్రాంతాల్లో గంటకు గరిష్ఠంగా 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించారు.శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా విస్తృతంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశముందని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ […] The post రాష్ట్రంలో మరో మూడు రోజులు వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరిక appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 20 Mar 2026 1:23 pm

బిఆర్ఎస్ గెలిచిన నియోజకవర్గాల్లో ఇంటిగ్రేటెడ్ స్కూళ్లు ఎందుకు మంజూరు చేయడం లేదు: హరీష్ రావు

హైదరాబాద్: బిఆర్ఎస్ ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ఇంటిగ్రేటెడ్ స్కూళ్లు మంజూరు చేయడం లేదని బిఆర్ఎస్ పార్టీ శాసనసభాపక్ష ఉపనేత హరీష్ రావు తెలిపారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు వెళ్తుండగా హరీష్ రావు మీడియాతో చిట్ చాట్ చేశారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలు, బీజేపీ ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో కూడా ఇంటిగ్రేటెడ్ స్కూల్ మంజూరు చేశారని,  ప్రతీ ఇంటిగ్రేటెడ్ స్కూల్ టెండర్ ఎక్సెస్‌లో ఇస్తున్నారనరి దుయ్యబట్టారు. తొమ్మిది స్కూల్ నిర్మాణ కాంట్రాక్టులు  కెఎల్ఎస్ఆర్ కంపెనీకి ఇచ్చారని, అత్యధికంగా కొండా సురేఖ నియోజకవర్గంలో 4.99, దామోదర రాజనర్సింహ నియోజకవర్గంలో 4.99 శాతం ఎక్సెస్‌కు టెండర్లు కట్టబెట్టారని దుయ్యబట్టారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, సీతక్క, తుమ్మల నాగేశ్వరరావు నియజకవర్గాలలో 4.95% ఎక్సెస్‌లో టెండర్ కట్టబెట్టారని విమర్శలు గుప్పించారు. జూపల్లి కృష్ణారావు నియోజకవర్గంలో 4.77, కోమటిరెడ్డి వెంకటరెడ్డి నియోజకవర్గంలో 4 87, స్పీకర్ గడ్డం ప్రసాద్ నియోజకవర్గంలో 4.89, శ్రీధర్ బాబు నియోజకవర్గంలో 4.89 శాతం ఎక్సెస్‌కు టెండర్లు కట్టబెట్టారని ధ్వజమెత్తారు. బిఆర్ఎస్ ఎమ్మెల్యేల నియోజకవర్గాలకు ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఇవ్వలేదు కానీ, బిఆర్ఎస్ పార్టీలో గెలిచి కాంగ్రెస్ పార్టీకి వెళ్లిన వారికి ఇచ్చారని హరీష్ చురకలంటించారు. కెసిఆర్ హయాంలో అన్ని పథకాలు అన్ని నియోజకవర్గాల్లో సమానంగా అమలు చేశామని, ఈ అంశంపై అసెంబ్లీలో మాట్లాడతానన్నారు.  

మన తెలంగాణ 20 Mar 2026 1:22 pm

ఎండిన పంటకు నష్టపరిహారం అందించాలి…

ఎండిన పంటకు నష్టపరిహారం అందించాలి… సంస్థాన్ నారాయణపురం, ఆంధ్రప్రభ : వేసవి ప్రారంభంలోనే

ప్రభ న్యూస్ 20 Mar 2026 1:20 pm

క్రికెట్ బెట్టింగ్ పాల్పడిన వారికి పోలీసుల కౌన్సిలింగ్

దర్శి, ఆంధ్రప్రభ: క్రికెట్ బెట్టింగ్‌కు పాల్పడిన పలువురిని అదుపులోకి తీసుకొని వారికి పోలీసులు

ప్రభ న్యూస్ 20 Mar 2026 1:19 pm

Avinash Reddy |ముప్పిడి అవినాశ్‌రెడ్డికి రెగ్యులర్ బెయిల్

Avinash Reddy | ముప్పిడి అవినాశ్‌రెడ్డికి రెగ్యులర్ బెయిల్ Avinash Reddy |

ప్రభ న్యూస్ 20 Mar 2026 1:17 pm

జాబ్ క్యాలెండర్ విడుదల పట్ల హర్షం..

దర్శి, ఆంధ్రప్రభ: ఉగాది సందర్భంగా కూటమి ప్రభుత్వం యువతకు ఉద్యోగాల పండుగను ప్రకటించడం

ప్రభ న్యూస్ 20 Mar 2026 1:16 pm

తాగునీటి ఎద్దడి నివారణకు ప్రత్యేక ప్రణాళిక

. కుప్పంలో 20 సమస్యాత్మక గ్రామాల గుర్తింపు. రూ.23 లక్షలతో అంచనాలు విశాలాంధ్ర-చిత్తూరు : జిల్లాలో భానుడి భగభగలు మొదలవ్వకముందే గ్రామీణ నీటి సరఫరా శాఖ అప్రమత్తమైంది. రానున్న వేసవి కాలంలో ప్రజలకు, పశువులకు తాగునీటి ఎద్దడి కలగకుండా ఉండేందుకు అధికారులు భారీ కసరత్తు చేపట్టారు. జిల్లా వ్యాప్తంగా నీటి లభ్యత ఆశాజనకంగా ఉన్నప్పటికీ, కుప్పం నియోజకవర్గంలోని కొన్ని ప్రాంతాల్లో నీటి ఎద్దడి తలెత్తే అవకాశం ఉందని గుర్తించిన అధికారులు రూ.23 లక్షలతో ముందస్తు ప్రణాళికను సిద్ధం […] The post తాగునీటి ఎద్దడి నివారణకు ప్రత్యేక ప్రణాళిక appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 20 Mar 2026 1:14 pm

TG |కుటుంబానికి రూ.5 లక్షల సాయం…

TG | కుటుంబానికి రూ.5 లక్షల సాయం… TG | ఆంధ్ర‌ప్ర‌భ‌, వెబ్

ప్రభ న్యూస్ 20 Mar 2026 1:11 pm

ఇంద్రకీలాద్రిపై వైభవంగా వసంత నవరాత్రులు..

ఇంద్రకీలాద్రిపై వైభవంగా వసంత నవరాత్రులు.. కనకాంబరాలు, గులాబీలతో జగన్మాతకు విశేష పుష్పార్చనకలెక్టర్ లక్ష్మీశ

ప్రభ న్యూస్ 20 Mar 2026 1:10 pm

మాజీ ఎమ్మెల్యే టీసీ రాజన్ కన్నుమూత

. గాంధీజీతో కలిసి సాగిన స్వాతంత్ర్య సమరయోధుడు. రూ. 2,500 ఎన్నికల ఖర్చుతో గెలిచిన అరుదైన నేత విశాలాంధ్ర-చిత్తూరు : ఉమ్మడి చిత్తూరు జిల్లా రాజకీయాల్లో ఒక విలువైన శకం ముగిసింది. పలమనేరు మాజీ ఎమ్మెల్యే, స్వాతంత్ర్య సమరయోధుడు టీసీ రాజన్ (108) శుక్రవారం బెంగళూరులో గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. ఆడంబరాలు ఎరుగని జీవనం, నైతిక విలువలతో కూడిన రాజకీయాలకు ఆయన నిలువెత్తు చిరునామాగా నిలిచారు. శతాధిక వృద్ధుడైన రాజన్ మరణంతో జిల్లాలో విషాద ఛాయలు అలముకున్నాయి.గాంధీజీ […] The post మాజీ ఎమ్మెల్యే టీసీ రాజన్ కన్నుమూత appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 20 Mar 2026 1:10 pm

ఇంద్రకీలాద్రిపై అన్నదానానికి లక్ష విరాళం..

ఇంద్రకీలాద్రిపై అన్నదానానికి లక్ష విరాళం.. ఇంద్రకీలాద్రి, ఆంధ్రప్రభ ; విజయవాడలోని ఇంద్రకీలాద్రి పై

ప్రభ న్యూస్ 20 Mar 2026 1:10 pm

గోదావరి నదిలో పడి ఐదుగురు గల్లంతు

గోదావరి నదిలో పడి ఐదుగురు గల్లంతయ్యారు

తెలుగు పోస్ట్ 20 Mar 2026 1:08 pm

Breaking : ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం

ఇంటర్ విద్యార్థులకు ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క గుడ్ న్యూస్ తెలిపారు.

తెలుగు పోస్ట్ 20 Mar 2026 1:05 pm

ఘనంగా ఉగాది మహోత్సవాలు… చివరి రోజు విశేష పూజలు

ఘనంగా ఉగాది మహోత్సవాలు… చివరి రోజు విశేష పూజలు నంద్యాల, నంద్యాల బ్యూరో,

ప్రభ న్యూస్ 20 Mar 2026 1:03 pm

ఐపిఎల్‌కి ముందు ఢిల్లీకి షాక్.. సన్‌రైజర్స్‌కి ఎదురుదెబ్బ..

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 మరో వారంలో ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో అన్ని ఫ్రాంచైజీలు కసరత్తులు ప్రారంభించాయి. ఈసారి ఎలాగైనా కప్పును సొంతం చేసుకోవాలని ఉవ్విల్లూరుతున్నాయి. అయితే కొన్ని జట్లలో కీలక ఆటగాళ్లు గాయాల పాలు కావడం అసంతృప్తిని కలిగిస్తోంది. ఇప్పటికే గాయాల కారణంగా పాట్ కమ్మిన్స్, హేజిల్‌వుడ్ లీగ్ ఆరంభంలో కొన్ని మ్యాచ్‌లకు దూరం అయ్యారు. తాజాగా ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు ఆ జట్టు స్టార్ బౌలర్ మిచెల్ స్టార్క్ దూరం అవుతున్నట్లు క్రికెట్ ఆస్ట్రేలియా వర్గాలు తెలిపాయి. గత ఏడాదిగా స్టార్క్‌పై తీవ్ర పని భారం పడిందని క్రికెట్ ఆస్ట్రేలియా తెలిపింది. యాషెస్ సిరీస్‌లో స్టార్క్ అన్ని మ్యాచులు ఆడాడు. బిగ్‌బాష్ లీగ్‌లోనూ పాల్గొన్నాడు. అయితే టి-20లో వేసేది నాలుగు ఓవర్లే అయినా ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. కొత్త బంతితో స్టార్క్ అద్భుతాలు చేస్తాడు. కానీ, అతడిపై పని భారం పెరిగే అవకాశం ఉందని.. ఆ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని ఆసీస్ బోర్డు భావిస్తోంది. అందుకే రాబోయే రోజుల్లో ‘రిటర్న్‌ టు ప్లే’ ప్రొటోకాల్స్‌ను అనుసరించి క్రికెట్ ఆస్ట్రేలియా అనుమతి ఇవ్వనుంది. దీంతో తొలి వారంలో స్టార్క్ మ్యాచ్‌లకు దూరమయ్యే అవకాశం ఉంది. ఇక ఇప్పటికే రెగ్యులర్ కెప్టెన్, పేస్ బౌలర్ పాట్ కమ్మిన్స్‌ని కొన్ని మ్యాచ్‌కు దూరం చేసుకున్న సన్‌రైజర్స్‌కి మరో ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు ఆల్ రౌండర్ జాక్ ఎడ్వర్డ్స్ కూడా లీగ్ నుంచి నిష్క్రమించాడు. గాయం వల్ల అతడు పూర్తిగా దూరమైనట్లు ఎస్‌ఆర్‌హెచ్ వర్గాలు తెలిపాయి. అన్‌క్యాప్‌డ్ ఓవర్సీస్ ప్లేయర్‌గా గత వేలంలో రూ.3 కోట్లకు సన్‌రైజర్స్ అతడిని తీసుకుంది. అయితే అతడి స్థానంలో జట్టులోకి ఎవరు వస్తారనే విషయంలో క్లారిటీ లేదు.

మన తెలంగాణ 20 Mar 2026 12:59 pm

VFX Delays Costing Big for Producers

Several big-budget attempts are relying on VFX shots to bring the visual richness on screen. The makers are spending a lot of money for the VFX work. Special teams are being hired and there are several firms that are working to get the best output. Directors like Rajamouli who never compromises on the output will […] The post VFX Delays Costing Big for Producers appeared first on Telugu360 .

తెలుగు 360 20 Mar 2026 12:56 pm

మొక్కజొన్న రైతులకు ఊరట.. నేటి నుంచి కొనుగోలు కేంద్రాలు ప్రారంభం

తెలంగాణలో మొక్కజొన్న రైతులకు ఊరట కల్పించే దిశగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించాలని మార్క్‌ఫెడ్‌కు ఆదేశాలు జారీ చేసింది.ఈ మేరకు శుక్రవారం నుంచే కొనుగోళ్లు మొదలుకానున్నాయి. ఈ యాసంగి సీజన్‌లో రాష్ట్రవ్యాప్తంగా రైతులు రికార్డు స్థాయిలో మొక్కజొన్న సాగు చేశారు.మొత్తం 11,21,494ఎకరాల్లో పంట పండించగా,దాదాపు 29.79లక్షల టన్నుల దిగుబడి వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.ఇప్పటికే పంట మార్కెట్‌లోకి చేరడం ప్రారంభమైంది. అయితే అధిక ఉత్పత్తి, ఇతర మార్కెట్ పరిస్థితుల […] The post మొక్కజొన్న రైతులకు ఊరట.. నేటి నుంచి కొనుగోలు కేంద్రాలు ప్రారంభం appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 20 Mar 2026 12:52 pm

తెలంగాణ రూ.3.24 లక్షల కోట్ల బడ్జెట్‌.. కీలక ప్రకటనలు ఇవే

తెలంగాణ ప్రభుత్వం వార్షిక బడ్జెట్‌ను శాసనసభలో ప్రవేశపెట్టింది.ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క సభలో బడ్జెట్‌ ప్రసంగాన్ని ప్రారంభిస్తూ వివరాలు వెల్లడించారు.ఈ ఏడాది రాష్ట్ర బడ్జెట్‌ను మొత్తం రూ.3,24,234 కోట్లుగా ప్రకటించారు. ప్రతి పౌరుడికి సామాజిక, ఆర్థిక న్యాయం అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.డాక్టర్ బీఆర్ అంబేద్కర్‌ ఆలోచనలు, మార్గదర్శకత్వాన్ని అనుసరించుతూ పాలన కొనసాగిస్తున్నామని పేర్కొన్నారు.మరోవైపు శాసనమండలిలో మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. బడ్జెట్‌ స్వరూపంమొత్తం బడ్జెట్‌: రూ.3,24,234 కోట్లురెవెన్యూ వ్యయం: రూ.2,34,406 […] The post తెలంగాణ రూ.3.24 లక్షల కోట్ల బడ్జెట్‌.. కీలక ప్రకటనలు ఇవే appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 20 Mar 2026 12:43 pm

Hyderabad Metro Services Disrupted on Nagole–Raidurg Corridor, Commuters Face Delays

Commuters in Hyderabad faced a difficult morning on Friday as metro services were disrupted due to technical issues on the busy Nagole to Raidurg corridor. The unexpected glitches caused multiple halts and delays, leaving passengers stranded at several stations during peak hours. According to reports, a metro train stopped repeatedly along the route. It first […] The post Hyderabad Metro Services Disrupted on Nagole–Raidurg Corridor, Commuters Face Delays appeared first on Telugu360 .

తెలుగు 360 20 Mar 2026 12:39 pm

తెలంగాణ బడ్జెట్ @ రూ. 3.24 లక్షల కోట్లు

హైదరాబాద్: తాము పాలకులం కాదు.. ప్రజలకు సేవకులం అని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. రాష్ట్రాన్ని అభివృద్ధి మార్గంలోకి తీసుకెళ్తున్నామని అన్నారు. తెలంగాణ అసెంబ్లీలో 2026-27 వార్షిక బడ్జెట్ ను  భట్టి విక్రమార్క ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా భట్టి ప్రసంగించారు. ప్రజల ప్రయోజనాలే కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష్యమని, రాష్ట్రాభివృద్ధి కోసం శక్తి వంచన లేకుండా పనిచేస్తున్నామని తెలియజేశారు. గత ప్రభుత్వం చేసిన ఆర్థిక విధ్వంసాన్ని సరిచేస్తున్నామని, బాధ్యతతో ఎవరు ప్రశ్నించినా బాధ్యతతోనే సమాధానమిస్తామని భట్టి విక్రమార్క సూచించారు. జూన్ 2 నుంచి ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పధకం ప్రారంభిస్తామన్నారు.  తెలంగాణ తలసరి ఆదాయం  రూ. 4,18,931 కోట్లుగా ఉందని, వృద్ధిరేటు 10.20 శాతంగా ఉందన్నారు. జాతీయ వృద్ధి రేటు కంటే తెలంగాణ వృద్ధి రేటు 2.7 శాతం ఎక్కువగా ఉందన్నారు. తెలంగాణ తలసరి ఆదాయం 1.9 రెట్లు పెరిగిందని తెలిపారు. 2034 నాటికి 1 ట్రిలియన్ డాలర్ల ఎకానమీ లక్ష్యంగా పెట్టుకున్నామని, 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఎకనమీ టార్గెట్ అని భట్టివిక్రమార్క అన్నారు. రాష్ట్ర బడ్జెట్: రూ.3,24,234 కోట్లు రెవెన్యూ వ్యయం: రూ.2,34,406 కోట్లు మూలధన వ్యయం: రూ.47,267 కోట్లు మూలధన ఆదాయం: రూ.82,870 కోట్లు  బడ్జెట్ కేటాయింపులు వ్యవసాయానికి 23,179 కోట్లు సివిల్ సప్లై శాఖకు 7366 కోట్లు పశు సంవర్ధక శాఖకి 1529 కోట్ల విద్యుత్ శాఖకు 21,285 కోట్లు విద్యా శాఖకి 26, 674 కోట్లు వైద్య ఆరోగ్య శాఖకు 13679 కోట్లు కార్మిక శాఖకు 998 కోట్లు మహిళా శిశు సంక్షేమ శాఖ కి 3143 కోట్లు షెడ్యూల్ కులాలకు 11784 కోట్లు, షెడ్యూల్ తెగలకు 7937 కోట్లు వెనక బడిన తరగతులకు 12511 కోట్లు మైనార్టీ సంక్షేమానికి 3769 కోట్లు రాజీవ్ యువ వికాసం కు 6వేల కోట్లు గృహ నిర్మాణానికి 7430 కోట్లు ఐటీ శాఖకు 875 కోట్లు పరిశ్రమల శాఖకి 3490 కోట్లు చేనేత శాఖకు 258 కోట్లు పంచాయతీ రాజ్ శాఖ కు 33,688 కోట్లు ఇరిగేషన్ కు 22,615 కోట్లు రవాణా రోడ్డు భవనాల శాఖకి 12,789 కోట్లు న్యాయ శాఖకు 2367 కోట్లు పురపాలక పట్టణాభివృద్ధి శాఖకు 17,907 కోట్లు హోం శాఖకు 11,907 కోట్లు గోదావరి పుష్కరాలకు 500 కోట్లు. పర్యాటక శాఖకు 1224 కోట్లు. 

మన తెలంగాణ 20 Mar 2026 12:39 pm

Telangana : సంక్షేమం - అభివృద్ధి బడ్జెట్ ఇది : మల్లు భట్టి విక్రమార్క

తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ ను ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క శాసనసభలో ప్రవేశపెట్టారు

తెలుగు పోస్ట్ 20 Mar 2026 12:38 pm

పంట నష్టపోయిన రైతులకు ఏపీ సర్కార్ భరోసా..

ఏపీకి మరో మూడు రోజులు వర్ష సూచనఆంధ్రప్రదేశ్‌లో కురుస్తున్న అకాల వర్షాలు, వడగళ్ల వానతో పంట నష్టపోయిన రైతులకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని విపత్తుల నిర్వహణ సంస్థ (ఏపీఎస్‌డీఎంఏ) ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు నష్టపోయిన రైతులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం పరిహారం అందిస్తామని ఆయన స్పష్టం చేశారు. రానున్న మూడు రోజులు కూడా రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్ తీరం వెంబడి 3.1 […] The post పంట నష్టపోయిన రైతులకు ఏపీ సర్కార్ భరోసా.. appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 20 Mar 2026 12:34 pm

నవోదయ సీట్లు సాధించిన కోచింగ్ సెంటర్…

నవోదయ సీట్లు సాధించిన కోచింగ్ సెంటర్… దర్శి, ఆంధ్రప్రభ : దర్శి లోనీ

ప్రభ న్యూస్ 20 Mar 2026 12:27 pm

మోజ్తాబా బతికే ఉన్నాడని వీడియోను విడుదల చేసిన ఇరాన్

టెహ్రాన్: ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ మొజ్తాబా ఖమేనీ వీడియోను విడుదల చేశారు. తాము బాంబు దాడులు చేయడంతో మొజ్తాబా తీవ్రంగా గాయపడి మృతి చెందాడని అమెరికా, ఇజ్రాయెల్ అరోపణలు చేసిన విషయం తెలిసిందే. దీంతో ఇరాన్ అధికారిక మీడియా ఐఆర్‌ఐబిలో మొజ్తాబా వీడియోను ప్రసారం చేశారు. కొంతమందికి మతపరమైన బోధనలు చేస్తున్నట్లుగా వీడియోలో కనిపించింది. ఈ వీడియో ఎప్పటిదనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. అమెరికా-ఇజ్రాయెల్ జరిపిన దాడులు అలీ ఖమేనీ మృతి చెందిన తరువాత తొలి వీడియోను విడుదల చేశారు. సుప్రీం నేతగా ఎన్నికైన తరువాత మోజ్తాబా కనిపించకపోవడంతో అందరూ చనిపోయి ఉంటారని భావించారు. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కూడా మోజ్తాబా మృతి చెందాడని ఆరోపణలు చేయడంతో బలంచేకూరినట్లైంది. ఇరాన్ మీడియాలో ఈ వీడియోను విడుదల చేయడంతో ఆయన బతికే ఉన్నాడని తెలుస్తోంది. కానీ అది పాత వీడియో లేదా ప్రస్తుత పరిస్థితులపై ఎందుకు మాట్లాడలేదని నెటజన్లు అడుగుతున్నారు. ప్రస్తుతం ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ భీకర దాడులు చేస్తున్న విషయం తెలిసిందే. 

మన తెలంగాణ 20 Mar 2026 12:26 pm

దళారులను నమ్మి రైతులు మోసపోవద్దు..

నర్సంపేట, ఆంధ్రప్రభ : రైతులు మక్కజొన్నలు దళారులకు అమ్మి మోసపోవద్దని వరంగల్ జిల్లా

ప్రభ న్యూస్ 20 Mar 2026 12:26 pm

Trump Seeks 200 Bn : తప్పని ఖర్చు​ Andhra Prabha Detail Report

Trump Seeks 200 Bn : తప్పని ఖర్చు​ Andhra Prabha Detail

ప్రభ న్యూస్ 20 Mar 2026 12:26 pm

శ్రీ ధన మైసమ్మకు వెండి పాదాలు సమర్పించిన భక్తులు

కరీమాబాద్, ఆంధ్రప్రభ ; శ్రీ ధన మైసమ్మ దేవాలయం మెట్లబావి అమ్మవారికి 500

ప్రభ న్యూస్ 20 Mar 2026 12:21 pm

Election Commission to decide Jana Nayagan’s Fate

There is no clarity about the censor clearance and the release plans of Vijay’s film Jana Nayagan which is delayed by three months. The makers have invested big money and the interests are mounting on a regular basis. There are different speculations about the Revising Committee watching the film. Some say that the screening was […] The post Election Commission to decide Jana Nayagan’s Fate appeared first on Telugu360 .

తెలుగు 360 20 Mar 2026 12:20 pm

రంజాన్ సెలవు 21వతేదీకి మార్పు.. ఏపీ సీఎస్ సాయి ప్రసాద్

ఆంధ్రప్రదేశ్‌లో రంజాన్ పండుగ సెలవు తేదీలో ప్రభుత్వం మార్పు చేసింది. ముందుగా ప్రకటించినట్లు శుక్రవారం (మార్చి 20) కాకుండా, శనివారం (మార్చి 21)న రంజాన్ సెలవుగా నిర్ధారించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి. సాయి ప్రసాద్ నిన్న జీవో ఆర్టి నెం: 612 ద్వారా ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో శుక్రవారం రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు యథావిధిగా పనిచేస్తాయని స్పష్టం చేశారు.గురువారం నెలవంక కనిపించని నేపథ్యంలో, పండుగను శనివారం జరుపుకోనున్నట్లు ఏపీ వక్ఫ్ […] The post రంజాన్ సెలవు 21వతేదీకి మార్పు.. ఏపీ సీఎస్ సాయి ప్రసాద్ appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 20 Mar 2026 12:19 pm

ప్లాస్టిక్ వ్యర్థాలతో తారు రోడ్డు

చత్తీశ్‌గఢ్‌లో విజయవంతమైన ప్రాజెక్టు చత్తీశ్‌గఢ్: పర్యావరణానికి హాని కలిగించే ప్లాస్టిక్ వ్యర్థాలను వినియోగించి తారును తయారు చేశారు. స్వచ్ఛభారత్ మిషన్ కింద ఛత్తీస్‌గఢ్‌లోని సర్గుజా జిల్లా మైన్‌పాట్ ప్రాంతంలో చేపట్టిన ప్లాస్టిక్ వ్యర్థాలతో రహదారులు నిర్మించే పైలట్ ప్రాజెక్టు విజయవంతమైంది. ఒక కిలోమీటరు మేర ప్లాస్టిక్ వ్యర్థాలు కలిపిన తారు, కంకరలతో రోడ్డు వేశారు. దీంతో ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన కింద రహదారి నిర్మాణంలో ప్లాస్టిక్ వ్యర్థాలను విస్తృతంగా ఉపయోగించేందుకు మార్గం సుగమం అయింది. మైన్‌పాట్ […] The post ప్లాస్టిక్ వ్యర్థాలతో తారు రోడ్డు appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 20 Mar 2026 12:18 pm

ipl 2026|ఆల్‌రౌండ‌ర్‌కు గాయం

ipl 2026| ఆల్‌రౌండ‌ర్‌కు గాయం ఆంధ్ర‌ప్ర‌భ వెబ్‌డెస్క్ : సీజన్ ప్రారంభానికి ముందే

ప్రభ న్యూస్ 20 Mar 2026 12:15 pm

Bhatti Vikramarka |ప్రజలే మాకు పరమావధి

Bhatti Vikramarka | ప్రజలే మాకు పరమావధి Bhatti Vikramarka | ఆంధ్ర‌ప్ర‌భ‌,

ప్రభ న్యూస్ 20 Mar 2026 12:13 pm

తెలంగాణ బడ్జెట్ కు కేబినెట్ గ్రీన్ సిగ్నల్..

కాసేపట్లో అసెంబ్లీ బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్న మల్లు భట్టితెలంగాణ రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయించే 2026-27 వార్షిక బడ్జెట్ ను కాసేపట్లో రాష్ట్ర అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు. అసెంబ్లీ కమిటీ హాల్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశం ముగిసింది. ఈ భేటీలో రాష్ట్ర బడ్జెట్ ప్రతిపాదనలకు కేబినెట్ అధికారికంగా ఆమోదముద్ర వేసింది. కాసేపట్లో ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఇదే సమయంలో మండలిలో మంత్రి ఉత్తమ్ […] The post తెలంగాణ బడ్జెట్ కు కేబినెట్ గ్రీన్ సిగ్నల్.. appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 20 Mar 2026 12:11 pm

అక్రమ ఇసుక రవాణా చేస్తున్న ట్రాక్టర్ల పట్టివేత..

చెన్నూర్, ఆంధ్రప్రభ : మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం లోని పలు గ్రామాల

ప్రభ న్యూస్ 20 Mar 2026 12:10 pm

Hyderabad : నిలిచిన మెట్రో రైళ్లు.. సాంకేతిక లోపం

జూబ్లీహిల్స్ లో మెట్రో రైళ్లు నిలిచిపోయాయి.

తెలుగు పోస్ట్ 20 Mar 2026 12:09 pm

ఏపీలో పదో తరగతి ఇంగ్లీష్ పరీక్ష వాయిదా.. కొత్త తేదీ ప్రకటించిన ప్రభుత్వం

ఆంధ్రప్రదేశ్‌లో మార్చి 21న జరగాల్సిన పదో తరగతి (ఎస్ఎస్‌సీ) ఇంగ్లీష్ పరీక్ష వాయిదా పడింది. ఈ పరీక్షను ఏప్రిల్ 2, 2026న నిర్వహించనున్నట్లు ప్రభుత్వ పరీక్షల డైరెక్టరేట్ అధికారికంగా ఒక ప్రకటనలో తెలిపింది. రంజాన్ (ఈద్-ఉల్-ఫితర్) పండుగ కారణంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.వివరాల్లోకి వెళితే.. రంజాన్ పండుగ సందర్భంగా మార్చి 21వ తేదీని (శనివారం) ప్రభుత్వం సెలవు దినంగా ప్రకటించింది. వాస్తవానికి ముందుగా మార్చి 20న సెలవుగా భావించినప్పటికీ, చంద్రుని దర్శనంపై ఏపీ వక్ఫ్ బోర్డు […] The post ఏపీలో పదో తరగతి ఇంగ్లీష్ పరీక్ష వాయిదా.. కొత్త తేదీ ప్రకటించిన ప్రభుత్వం appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 20 Mar 2026 12:08 pm

జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా వెలగపూడి గోపాల్

వర్ని, ఆంధ్రప్రభ : జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గా వర్ని కిచెందిన

ప్రభ న్యూస్ 20 Mar 2026 12:07 pm

కుప్పకూలిన రూపాయి..

93 దాటి ఆల్ టైమ్ కనిష్ఠానికి! అంతర్జాతీయంగా నెలకొన్న ప్రతికూల పరిణామాల నేపథ్యంలో అమెరికా డాలర్‌తో పోలిస్తే భారత రూపాయి విలువ చారిత్రక కనిష్ఠ స్థాయికి పడిపోయింది. పశ్చిమాసియాలో పెరుగుతున్న ఉద్రిక్తతలు, ప్రపంచ సరఫరా వ్యవస్థలో అంతరాయాల కారణంగా ఇవాళ్టి ట్రేడింగ్‌లో రూపాయి భారీగా బలహీనపడింది. ఒకే రోజు 0.55 శాతం క్షీణించి, డాలర్‌కు 93.12 వద్ద కొన‌సాగుతోంది. బుధవారం నమోదైన 92.63 కనిష్ఠ స్థాయిని కూడా ఇది అధిగమించింది. పశ్చిమాసియాలో సంక్షోభం ప్రారంభమైనప్పటి నుంచి రూపాయి […] The post కుప్పకూలిన రూపాయి.. appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 20 Mar 2026 12:00 pm

చేవేళ్లలో భూకంపం?

చేవేళ్ల: రంగారెడ్డి జిల్లా చేవేళ్లలో భూకంపం సంభవించింది. చేవేళ్ల పరిసర ప్రాంతాల్లో శుక్రవారం ఉదయం ఒక్కసారిగా భూమి కంపించడంతో ప్రజలు ప్రాణ భయంతో ఇండ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. భారీ శబ్ధంతో కూడిన ప్రకంపనల రావడంతో ప్రజలు బయాందోళనకు గురయ్యారు. శుక్రవారం ఉదయం 9:30 గంటల సమయంలో అకస్మాత్తుగా భారీగా శబ్దం వినిపించింది. వెంటనే కొన్ని క్షణాల పాటు భూమి స్వల్పంగా కంపించిందని స్థానికులు చెబుతున్నారు. భూప్రకంపనల ధాటికి ఇంట్లో వస్తువులు కదిలాయని తెలిపారు. మరోవైపు ఈ ఘటనపై సమాచారం అందుకున్న అధికారులు ఆరా తీస్తున్నారు. ఇది భూకంపమా లేక సమీపంలోని క్వారీల్లో జరిగిన పేలుళ్ల వల్ల వచ్చిన ప్రకంపనలా అనే కోణంలో విచారణ జరుపుతున్నారు. 

మన తెలంగాణ 20 Mar 2026 11:54 am

లోపాల కారణంగానే…అహ్మదాబాద్ ఎయిరిండియా ప్రమాదం

ఎఫఏఎస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పియర్సన్ న్యూదిల్లీ: విమానంలో పలు లోపాల కారణంగానే అహ్మదాబాద్ ఎయిరిండియా విమాన ప్రమాదం సంభవించిందని అమెరికాకు చెందిన ఫౌండేషన్ ఆఫ్ ఏవియేషన్ సేఫ్టీ(ఖీAS) తెలిపింది. గతేడాది జూన్ 12న ఎయిరిండియా విమానం అహ్మదాబాద్ నుంచి బయలుదేరిన కొద్దిసేపటికే ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. ఈ ఘటనలో 260 మంది ప్రాణాలు కోల్పోయారు. దీనిపై విమాన ప్రమాద దర్యాప్తు విభాగం (AAIదీ) దర్యాప్తు చేస్తోంది. కాగా ప్రమాదంపై దర్యాప్తు చేస్తున్న ఏఏఐబీ, జాతీయ రవాణా […] The post లోపాల కారణంగానే…అహ్మదాబాద్ ఎయిరిండియా ప్రమాదం appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 20 Mar 2026 11:53 am

జిల్లాస్థాయికి ఎంపికైన విద్యార్థికి సన్మానం

టేకుమట్ల, ఆంధ్రప్రభ : భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం వెంకట్రావు పల్లి గ్రామ

ప్రభ న్యూస్ 20 Mar 2026 11:27 am

నేడు పగలు, రాత్రి సమానం

ఈరోజు పగలు, రాత్రి సమానంగా ఉండనుంది.

తెలుగు పోస్ట్ 20 Mar 2026 11:20 am

గజ్వేల్‌లో చెట్టును ఢీకొట్టిన బైక్: యువకుడు మృతి

గజ్వేల్: సిద్దిపేట జిల్లా కూకునూర్ పల్లి మండల కేంద్రంలో రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్ అదుపుతప్పి చెట్టును ఢీకొట్టడంతో యువకుడు మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... మద్దూరు మండలం గాగిల్లాపూర్‌కు చెందిన నారదాస్ పవన్(25) ద్విచక్రవాహనంపై హైదరాబాద్‌కు వెళ్తున్నాడు. కుకునూర్ పల్లి మండల కేంద్రానికి సమీపంలో బైక్ అదుపుతప్పి చెట్టును ఢీకొట్టడంతో అతడు తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే అతడిని గజ్వేల్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందాడని పరీక్షించిన వైద్యులు తెలిపారు. గాగిల్లాపూర్ గ్రామస్థులు శోకసంద్రంలో మునిగిపోయారు. 

మన తెలంగాణ 20 Mar 2026 11:18 am

Chevella |భయంతో బయటకు పరుగులు

Chevella | భయంతో బయటకు పరుగులు Chevella | ఆంధ్ర‌ప్ర‌భ‌, వెబ్ డెస్క్

ప్రభ న్యూస్ 20 Mar 2026 11:17 am

Court |కస్టడీ పిటిషన్ తీర్పు వాయిదా..

Court | కస్టడీ పిటిషన్ తీర్పు వాయిదా.. Court | ఆంధ్ర‌ప్ర‌భ‌, వెబ్

ప్రభ న్యూస్ 20 Mar 2026 11:02 am

కుమారుడిని కొట్టిందని తల్లి ప్రాణం తీసిన భర్త, అత్తింటివారు

పాట్నా: కుమారుడిని కొట్టిందని తల్లిని తండ్రి, అత్తింటివారు చంపేసిన సంఘటన బిహార్ రాష్ట్రం వైశాలి జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... బిరోపూర్ గ్రామంలో రాకేశ్ కుమార్, అను కుమారీ అనే దంపతులు నివసిస్తున్నారు. ఈ దంపతులకు కుమారుడు ఉన్నాడు. కుమారుడిని తల్లి అను చెంప కొట్టింది. కోపంతో రగిలిపోయిన భర్త అనును చితక బాదాడు. అనంతరం అత్తింటి వారు ఆమెను చితకబాదడంతో స్పృహతప్పికుప్పలిపోయింది. ఆమె చనిపోయిందని అత్తింటి వారు అక్కడి నుంచి పారిపోయారు. అను తండ్రి సుబోధ్ కుమార్ మిశ్రా ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని శవ పరీక్ష నిమిత్తం సదర్ ఆస్పత్రికి తరలించారు.  

మన తెలంగాణ 20 Mar 2026 10:54 am

16 మంది కోడి పందాల రాయుళ్ళు అరెస్ట్..

16 మంది కోడి పందాల రాయుళ్ళు అరెస్ట్.. పామర్రు, ఆంధ్రప్రభ : పామర్రు

ప్రభ న్యూస్ 20 Mar 2026 10:49 am

Vaishnavi |మరో ముగ్గురు అరెస్ట్

Vaishnavi | మరో ముగ్గురు అరెస్ట్ Vaishnavi | ఆంధ్ర‌ప్ర‌భ‌, వెబ్ డెస్క్

ప్రభ న్యూస్ 20 Mar 2026 10:47 am

Peddi Release: Ram Charan has Big Plans

Ram Charan’s Peddi is in the final stages of shoot. Two units are working round the clock to complete the shoot deadlines. The final shoot is expected to be completed by the end of this month and Peddi releases on April 30th in theatres. The songs have generated the initial buzz and the film is […] The post Peddi Release: Ram Charan has Big Plans appeared first on Telugu360 .

తెలుగు 360 20 Mar 2026 10:44 am

ఆదిలాబాద్ డీసీసీ ఉపాధ్యక్షులుగా లింగంపల్లి చంద్రయ్య..

ఆదిలాబాద్ డీసీసీ ఉపాధ్యక్షులుగా లింగంపల్లి చంద్రయ్య.. ఉట్నూర్, ఆంధ్రప్రభ : ఆదిలాబాద్ జిల్లా

ప్రభ న్యూస్ 20 Mar 2026 10:42 am

ఆర్థిక నిర్వహణలో తెలంగాణ టాప్

ప్రజా ఆర్థిక నిర్వహణ (పబ్లిక్ ఫైనాన్స్)లో దేశంలో మెరుగ్గా ఉన్న రాష్ట్రాల్లో ఒకటిగా తెలంగాణ తన స్థానాన్ని మరింత పటిష్టం చేసుకోవడం చెప్పుకోదగిన విశేషం. సామాజిక, ఆర్థిక నివేదికలు ఈ విషయాన్ని ధ్రువీకరిస్తున్నాయి. నీతి ఆయోగ్ తాజాగా విడుదల చేసిన ఆర్థిక ఆరోగ్య సూచిక నివేదికలో తెలంగాణ రాష్ట్రం అద్భుతమైన ప్రగతిని కనబరిచింది. 202324 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన డేటా ఆధారంగా నీతి ఆయోగ్ విడుదల చేసిన ‘ఫిస్కల్ హెల్త్ ఇండెక్స్ 2026’ నివేదికలో దేశంలోనే అత్యుత్తమ ఆర్థిక నిర్వహణ గల రాష్ట్రాల్లో ఒకటిగా నిలుస్తూ తెలంగాణ 8వ స్థానం నుండి 7వ స్థానానికి ఎగబాకింది. అదే సమయంలో ‘ఫ్రంట్ రన్నర్’ హోదాను కూడా నిలబెట్టుకుంది. స్థిరమైన ఆర్థిక వృద్ధిని ప్రతిబింబిస్తూ జాతీయ స్థాయిలో తన స్థానాన్ని మరింత బలోపేతం చేసుకుంది. ఈ నివేదిక ప్రకారం ఒడిశా, గోవా, జార్ఖండ్ రాష్ట్రాలు ‘టాప్ అచీవర్స్’ (అగ్ర స్థాయి సాధకులు) వర్గంలో అగ్రస్థానంలో నిలిచాయి. ఈ రాష్ట్రాలు బలమైన ఆర్థిక క్రమశిక్షణ, సొంత పన్ను ఆదాయం, తక్కువ ద్రవ్యలోటు, అప్పుల నిర్వహణలో మెరుగైన పద్ధతిని ప్రదర్శించాయి. ‘అత్యల్ప ఆకాంక్షిత’ (లోయెస్ట్ ఆస్పిరేషనల్) వర్గంలో కేరళ, పంజాబ్, పశ్చిమబెంగాల్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు నిలిచాయి. దేశంలోని రాష్ట్రాల ఆర్థిక పనితీరును అంచనా వేయడానికి నీతి ఆయోగ్ నాలుగు విస్తృత విభాగాలుగా వర్గీకరించింది. అచీవర్స్ (సాధకులు టాప్ టైర్), ఫ్రంట్ రన్నర్స్, పెర్ఫార్మెర్స్, ఆస్పిరేషనల్ (ఆకాంక్షిత) అనే నాలుగు కేటగిరీలుగా సమీక్షించింది. ఫ్రంట్ రన్నర్ వర్గం అంటే సాధారణంగా మంచి ఆర్థిక స్థితిని కలిగి ఉన్న రాష్ట్రాలు. మహారాష్ట్ర, గుజరాత్, ఉత్తరప్రదేశ్, కర్ణాటక, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ ఫ్రంట్ రన్నర్ వర్గంలో నిలిచాయి. ‘కాలక్రమేణా తెలంగాణ ఆర్థిక నిర్వహణ మెరుగుపడింది. జాతీయ సగటు కంటే అధిక వృద్ధి రేటు, సొంత పన్నుల రాబడి పెంపుదల, సంక్షేమ, అభివృద్ధి పథకాల సమతుల్యత, ఇవన్నీ తెలంగాణ ఆర్థిక సూచిక ఎదగడానికి కారణాలు. ఈ రాష్ట్రం తన స్వంత ఆదాయ వనరులను మెరుగుపర్చుకోవడంలో, సబ్సిడీ చెల్లింపును సమతుల్యం చేయడంలో నిలకడైన ప్రగతిని కనబర్చింది. అయితే రెవెన్యూ లోటును నియంత్రించాల్సి ఉందని, అప్పుల ద్వారా కాకుండా స్వంత ఆదాయ వనరుల ద్వారానే ఖర్చులను భరించాలని నిపుణులు సూచిస్తున్నారు. ఫిస్కల్ హెల్త్ ఇండెక్సులో 44.3 పాయింట్లు స్కోరు చేసి 8వ స్థానం నుంచి 7వ స్థానానికి తెలంగాణ ఎదగ్గా, దీనికి విరుద్ధంగా 23.1 పాయింట్లతో ఆంధ్రప్రదేశ్ 17వ స్థానంలో నిలిచింది. రాష్ట్రాలు ప్రజాధనాన్ని ఎంత సమర్థవంతంగా ఖర్చు చేస్తున్నాయో కూడా ఈ సూచిక పరిశీలించింది. అభివృద్ధి పనులు, మూలధన వ్యయంపై సమర్థవంతంగా ఖర్చు చేస్తున్నట్టు తేలడంతో 57.1 పాయింట్ల స్కోరుతో ‘అచీవర్ కేటగిరీ’ ని తెలంగాణ సాధించింది. అప్పుల నిర్వహణలో కూడా 53.5 పాయింట్ల స్కోరుతో తెలంగాణ ఫ్రంట్ రన్నర్‌గా నిలిచింది. తక్కువ వడ్డీ, ఇవిఎంల ఒత్తిడి విషయంలో ఆదాయానికి, అప్పులకు మధ్య సరైన సమతుల్యత పాటించింది. రుణస్థిరత్వం అన్నది అనేక రాష్ట్రాలకు ఆందోళనకరమైన అంశంగా ఉంటున్న నేపథ్యంలో ఈ సూచికలో తెలంగాణ 20.0 పాయింట్లు సాధించగా, ఆంధ్రప్రదేశ్ కేవలం 4.2 పాయింట్లు మాత్రమే సాధించగలగడం గమనార్హం. రెండు రాష్ట్రాల్లోనూ ప్రభుత్వ ఆర్థిక వ్యవస్థల దీర్ఘకాలిక స్థిరత్వాన్ని మెరుగుపర్చుకోవడానికి ఆస్కారం ఉందని ఈ నివేదిక సూచిస్తోంది. తెలంగాణ ప్రభుత్వం ఆర్థిక సవాళ్లను అధిగమిస్తూ పేదరిక నిర్మూలన, సామాజిక సంక్షేమ పథకాలు, మౌలిక సదుపాయాల కల్పనకు అత్యంత ప్రాధాన్యం కల్పిస్తూ సమగ్ర అభివృద్ధి ధ్యేయంగా అడుగులు వేస్తోంది. 2019 20 ఆర్థిక సంవత్సరంలో రూ. 16,860 కోట్లుగా ఉన్న మూలధన వ్యయం 2023 నాటికి రూ. 43,918 కోట్లకు పెరిగి, ఐదేళ్లలో 160 శాతానికి పైగా వృద్ధిని నమోదు చేసింది. ఈ గణనీయమైన పెరుగుదల రాష్ట్రంలో ఆస్తుల సృష్టిని, దీర్ఘకాలిక ఆర్థిక వృద్ధిని ప్రోత్సహిస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేస్తూనే హైదరాబాద్ మెట్రో విస్తరణ, రీజినల్ రింగ్ రోడ్ విస్తరణ వంటి మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు భారీ ఎత్తున నిధులు కేటాయిస్తోంది. ఇంత భారీ వ్యయం ఉన్నప్పటికీ, తెలంగాణ ప్రభుత్వం తన ఆర్థిక క్రమశిక్షణను కాపాడుకుంటూ ఎఫ్‌ఆర్‌బిఎం చట్టం ప్రకారం రుణపరిమితులను నియంత్రణలో ఉంచిందని చెబుతున్నారు. రుణజిఎస్‌డిపి నిష్పత్తిని 30% కంటే తక్కువగా అంటే సుమారు 2728 శాతం కొనసాగిస్తోంది. ఉప్పల్, ఎల్బీనగర్ వంటి ప్రాంతాల్లో మెరుగైన సౌకర్యాల కోసం మౌలిక సదుపాయాల కల్పన, హైదరాబాద్‌లో ప్రపంచ స్థాయిలో రూ. 60,799 కోట్లతో రోడ్ల నిర్మాణం, క్రీడా మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడం ఇవన్నీ రాష్ట్రంలో ఆస్తుల సృష్టిని, మౌలిక వసతుల కల్పనపై ప్రభుత్వ చొరవను బలపరుస్తున్నాయి. దీర్ఘకాలిక ఆర్థిక వృద్ధి కోసం పరిశ్రమలు, ఐటి రంగం విస్తరణ, మున్సిపల్ శాఖల్లో పెట్టుబడులు ప్రధానంగా ఉంటున్నాయి. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తరువాత ఆర్థికాభివృద్ధిలో స్థిరమైన ప్రగతి కనిపిస్తోంది. రాష్ట్ర తలసరి ఆదాయం గణనీయంగా పెరిగి రూ. 3.87 లక్షలకు చేరుకుంది. ఇది దేశంలోని ప్రధాన రాష్ట్రాలతో పోలిస్తే అత్యధికం. పర్యాటకం, పరిశ్రమలు, క్రీడలు, సామాజిక సమ్మిళిత్వంతో సమగ్ర విధానాలను అమలు చేస్తోంది. ఆర్థిక నిర్వహణ సమర్థ్ధవంతంగా ఉండడం, పన్నుల వసూలులో డిజిటల్ టెక్నాలజీ ఉపయోగించడం, పారిశ్రామిక, వ్యవసాయ రంగాలకు సరైన ప్రాధాన్యత కల్పించడం ఇవన్నీ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా మార్చే లక్షానికి ఊతం ఇస్తున్నాయి. 

మన తెలంగాణ 20 Mar 2026 10:42 am

Telangana |న‌ల్ల‌పోచ‌మ్మ ఆలయంలో భ‌ట్టి ప్ర‌త్యేక పూజ‌లు

Telangana | న‌ల్ల‌పోచ‌మ్మ ఆలయంలో భ‌ట్టి ప్ర‌త్యేక పూజ‌లు Telangana | ఆంధ్ర‌ప్ర‌భ‌,

ప్రభ న్యూస్ 20 Mar 2026 10:39 am

Andhra Pradesh : పదో తరగతి పరీక్ష వాయిదా

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రేపు జరగాల్సిన పదో తరగతి ఇంగ్లీష్ పరీక్షను వాయిదా వేసింది

తెలుగు పోస్ట్ 20 Mar 2026 10:36 am

బిజెపికి సవాల్‌గా బెంగాల్ ఎన్నికలు

పశ్చిమబెంగాల్, తమిళనాడు, కేరళ, అసోం, పుదుచ్చేరిలలో అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను ఎన్నికల కమిషన్ ప్రకటించడంతో బిజెపి తక్షణ ప్రాధాన్యతలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అసోంను నిలుపుకోవడం, బెంగాల్‌ను గెలవడం లేదా కనీసం రాష్ట్రంలో తన స్థానాన్ని మెరుగుపరచుకోవడం, కేరళ, తమిళనాడులలో తన పరిధిని విస్తరింప చేసుకోవడం. ఐదు రాష్ట్రాలలో అసోం మాత్రమే బిజెపి ప్రస్తుత ఎన్నికల కంఫర్ట్ జోన్‌లో దృఢంగా కనిపిస్తున్నది. ఇతర రాష్ట్రాలలో ముఖ్యంగా కేరళ, తమిళనాడులలో పార్టీ చరిత్రాత్మకంగా ఉనికి కాపాడుకునేందుకు అలుపెరుగని పోరాటం చేయాల్సి వస్తున్నది. 2016 నుండి అధికారంలో ఉన్న అసోంను వరుసగా మూడోసారి గెలుపొందగలమని ధీమాతో బిజెపి ఉంది. తమిళనాడులో ఎఐఎడి ఎంకె నేతృత్వంలో చీలిక గ్రూపులను ఎన్‌డిఎలోకి తీసుకొచ్చి డిఎంకెను ఓడించాలనే ఎత్తుగడ బెడిసికొట్టిందని గ్రహించే అక్కడి గవర్నర్ ఆర్‌ఎన్ రవిని బెంగాల్‌కు పంపి ఆ రాష్ట్రంపై కసరత్తు చేస్తున్నది. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన కొద్ది గంటల్లోనే ప్రధాన కార్యదర్శి, హోం కార్యదర్శి, డిజిపి, సిటీ పోలీస్ కమిషనర్ వంటి కీలక అధికారులను మార్చడం ద్వారా ఏదో విధంగా అక్కడ మమతా బెనర్జీని గద్దె దింపాలని అడుగులు వేస్తున్నట్లు స్పష్టం అవుతుంది. దేశవ్యాప్తంగా తన ప్రభావాన్ని చాటుతున్న బిజెపి, ఈసారి బెంగాల్ గడ్డపై ఎలాగైనా కాషాయ జెండా ఎగురవేయాలని పట్టుదలతో ఉంది. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ (దీదీ) తన 15 ఏళ్ళ అధికారాన్ని కాపాడుకునేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్నారు. బెంగాల్ సంస్కృతి, అస్తిత్వాన్ని ప్రధాన అజెండాగా మార్చి బెంగాల్ కూతురుగా ప్రచారం సాగిస్తున్నారు. బిజెపిని బయటి పార్టీగా అభివర్ణిస్తూ, స్థానిక ఓటర్లలో సెంటిమెంట్ రగిలిస్తున్నారు. మునుపెన్నడూ లేని విధంగా తృణమూల్ శ్రేణులు ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వ పథకాలను వివరిస్తున్నాయి. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించడానికి కొద్దిసేపు ముందు ప్రధాని నరేంద్ర మోడీ ఓ ఎక్స్‌పోస్ట్‌లో నిన్న కోల్‌కతాలో జరిగిన ఆనందోత్సాహాల ర్యాలీ నుండి ముఖ్యాంశాలు! పశ్చిమ బెంగాల్ బిజెపికి మద్దతు ఇస్తోందని స్పష్టంగా తెలుస్తుంది.. అంటూ పేర్కొనడం గమనార్హం. గత నెలలో రాష్ట్రంలో జరిగిన ఒక ర్యాలీలో ప్రసంగించిన కేంద్ర హోం మంత్రి అమిత్ షా, బిజెపి, దాని ఎన్‌డిఎ మిత్రపక్షాలు 21 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో అధికారంలో ఉన్నప్పటికీ అది సరిపోదు అని స్పష్టం చేశారు. బెంగాల్‌లో బిజెపి ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, పార్టీ కార్యకర్తల ముఖాల్లో చిరునవ్వు ఉంటుంది అని ఆయన ప్రకటించారు. అయినప్పటికీ బెంగాల్ ఎన్నికలు అత్యంత జటిలమైన ఎన్నికల పోరాటం కాగలదని బిజెపి నాయకులు ప్రైవేట్‌గా అంగీకరిస్తున్నారు. మమతా ప్రజాకర్షణ, పథకాల అమలులో ఆమె పాలనా నైపుణ్యం ముందు తట్టుకోవడం సాధ్యం కావడం లేదని చేతులెత్తేస్తున్నారు. పశ్చిమబెంగాల్‌లో, గత దశాబ్దంలో సాధించిన పురోగతి ఆధారంగా విజయం వైపుకు దూసుకుపోయే ప్రయత్నం బిజెపి చేస్తున్నది. అయితే, పార్టీ తన పెరుగుదలను అసెంబ్లీ విజయంగా మార్చుకోలేకపోయింది. 2019 లోక్‌సభ ఎన్నికలలో దాని అద్భుతమైన ప్రదర్శన నుండి క్రమంగా ఆ పార్టీ ప్రాబల్యం తగ్గుతూ వస్తుంది. వరుసగా నాలుగోసారి అధికారంలోకి రావాలని చూస్తున్న తృణమూల్ కాంగ్రెస్ (టిఎంసి), కోల్‌కతాలోని ఆర్‌జి కర్ ఆసుపత్రి అత్యాచార కేసు, షేక్ షాజహాన్ ఉదంతం వంటి వివాదాలను ఎదుర్కొంది. అయినప్పటికీ, ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి అనుకూలంగా గ్రామీణ మహిళలకు నగదు బదిలీని అందించే లక్ష్మీర్ భండార్ వంటి సంక్షేమ పథకాల ప్రజాదరణ నెలకొంది. పశ్చిమబెంగాల్ జనాభాలో ముస్లింలు 27% మంది ఉండటంతో జనాభా కూడా బిజెపికి సవాలుగా ఉంది. టిఎంసి ప్రభుత్వంలో అవినీతి జరిగిందని ఆరోపిస్తూ అవినీతి, అధికార వ్యతిరేకత, బెంగాల్ అంతటా హిందూ ఏకీకరణ అవకాశం వంటి అంశాల చుట్టూ ఎన్నికలను రూపొందించాలని బిజెపి ప్రయత్నిస్తోంది. అసోం లో పార్టీ దీర్ఘకాల రాజకీయ ప్రణాళిక - బంగ్లాదేశ్ నుండి అక్రమ వలసలకు వ్యతిరేకత, వలసలతో ముడిపడి ఉన్న ఆర్థిక, సాంస్కృతిక ఒత్తిళ్ల గురించి ఆందోళన చెందుతున్న అస్సామీ హిందువులలోని వర్గాలతో ప్రతిధ్వనించింది. బెంగాలీ మాట్లాడే ముస్లింల ఓటింగ్ సరళి మరో కీలక అంశం కాగలదు. వారి ఓట్లు కాంగ్రెస్, బద్రుద్దీన్ అజ్మల్ పార్టీ ఎఐయుడిఎఫ్‌ల మధ్య చీలిపోతే, అది బిజెపి వ్యతిరేక ఓటును చీల్చడం ద్వారా బిజెపికి ప్రయోజనం చేకూరుస్తుంది. అయితే, లోక్‌సభ ఎన్నికల్లో ముస్లిం ఓట్లు ఎక్కువగా కాంగ్రెస్ వెనుక ఏకీకృతం కావడంతో బిజెపికి ఇబ్బందికరంగా మారింది. రకీబుల్ హుస్సేన్ 10 లక్షలకుపైగా ఓట్ల తేడాతో గెలవడానికి ఇది సహాయపడింది. ఇపుడు కాంగ్రెస్ ఆయా వర్గాలను సమీకరించుకోవడం ద్వారా బిజెపిని ఎదుర్కొనేందుకు సిద్ధం అవుతుంది. ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ తన పదవీకాలంలో దూకుడుగా హిందూత్వ వైఖరిని అవలంబిస్తున్నారు. ఇటీవల, ముస్లింలను శర్మ తుపాకీతో లక్ష్యంగా చేసుకుని ఎఐ -సృష్టించిన వీడియో తీవ్ర విమర్శలకు దారితీయడంతో బిజెపి తన అధికార వెబ్‌సైట్‌నుంచి తొలగించింది. 2011 జనాభా లెక్కల ప్రకారం అసోం జనాభాలో ముస్లింలు దాదాపు 34% ఉన్నారు. ముస్లిం ఓటర్లు కాంగ్రెస్ వెనుక ఏకీకృతమైతే, పోటీ గణనీయంగా కఠినతరం కావచ్చు. శర్మ పాలన రికార్డు, సంక్షేమ పథకాలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, బలమైన శాంతి భద్రతల కథనాన్ని బిజెపి నాయకులు ప్రధాన ప్రచార అస్త్రంగా ఉపయోగిస్తున్నారు. కేరళ బిజెపికి కష్టతరమైన ప్రాంతంగా మిగిలింది. అయినప్పటికీ 2024 లోక్‌సభ ఎన్నికల్లో, నటుడు సురేష్ గోపి త్రిస్సూర్ స్థానాన్ని బిజెపి తరపున గెలుచుకున్నారు. ఇది రాష్ట్ర సాంస్కృతిక రాజధానిగా విస్తృతంగా పరిగణించబడుతుంది. తదనంతరం, తిరువనంతపురం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో పార్టీ బలమైన ప్రదర్శన ఇచ్చింది.రాష్ట్ర రాజధానిలో మేయర్ పదవిని కూడా దక్కించుకుంది. అయినా, కేరళలో బిజెపి నిర్మాణాత్మక సవాళ్లను ఎదుర్కొంటోంది. రాష్ట్రంలో ముస్లిం, క్రైస్తవ జనాభా కలిపి దాదాపు 45% ఉంది, దీనివల్ల పార్టీ తన ఎన్నికల స్థావరాన్ని గణనీయంగా విస్తరించుకోవడానికి హిందూ ఏకీకరణ సరిపోదు. పాలక సిపిఎం నేతృత్వంలోని లెఫ్ట్ డెమోక్రాటిక్ ఫ్రంట్ (ఎల్‌డిఎఫ్) కూడా హిందూ ఓటర్లను ఆకర్షించడానికి చేస్తున్న ప్రయత్నాలు బిజెపి ఎదుగుదలను అడ్డుకొంటున్నది. గత సంవత్సరం గ్లోబల్ అయ్యప్ప సంగమం వద్ద, ఒక మంత్రి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నుండి ఒక సందేశాన్ని చదివారు. ఇది అసాధారణమైన సంజ్ఞ. తాజాగా, అయ్యప్ప మందిరంలో మహిళల ప్రవేశంపై లెఫ్ట్ ప్రభుత్వం ఆంక్షలకు ఆమోదం తెలిపింది. మరోవంక, ఇటీవల స్థానిక సంస్థల ఎన్నికలలో కాంగ్రెస్ చెప్పుకోదగిన ఫలితాలు పొందడంతో ఆ పార్టీ చేతిలోకి మరో రాష్ట్రం వెళ్లకుండా పరోక్షంగా ఎల్‌డిఎఫ్‌కు సానుకూలంగా కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం పావులు కదుపుతున్నట్లు సంకేతాలు వెలువడుతున్నాయి. ఎప్పటి నుండి పెండింగ్‌లో ఉన్న రాష్ట్రం పేరు మార్పుకు ఇప్పుడు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం, ఇదే విషయమై బెంగాల్ అభ్యర్థనను పక్కన పడవేయడం అందుకు నిదర్శనం. తమిళనాడులో ద్రవిడ ఉద్యమ వారసత్వం రాష్ట్ర రాజకీయాలను నిర్దేశిస్తున్నది. బిజెపిని, దాని ప్రత్యర్థులు తరచుగా ఉత్తరాది పార్టీగా చిత్రీకరిస్తున్నారు. దానితో ‘తమిళ వ్యతిరేక’ ముద్రను చెరిపివేసుకోవడం కోసం బిజెపి ప్రత్యేక ప్రయత్నాలు చేయాల్సి వస్తుంది. మాజీముఖ్యమంత్రి జయలలిత మరణం తర్వాత బలహీనపడిన తన మిత్రపక్షమైన అన్నాడిఎంకెపై బిజెపి ఎక్కువగా ఆధారపడుతున్నది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆరు సీట్లు గెలుచుకున్న పుదుచ్చేరిలో కూడా ఎన్నికలు జరుగుతాయి. అయితే, శాసనసభ ఉన్న కేంద్రపాలిత ప్రాంతంగా, ఈ ఫలితంవల్ల కలిగే రాజకీయ పరిణామాలు ఆ పార్టీకి చాలా పరిమితం. నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలో, బిజెపి నాయకత్వం అసోం పట్ల అత్యంత నమ్మకంగా ఉన్నట్లు కనిపిస్తోంది. ఆయా రాష్ట్రాలలో నెలకొన్న స్థానిక రాజకీయ, పరిపాలన సంబంధ అంశాలతో పాటు ఇరాన్ యుద్ధంతో తలెత్తుతున్న ఆర్థిక ఆందోళనలు, పెరుగుతున్న ఎల్‌పిజి ధరలు, పరిష్కారం కాని అమెరికాతో వాణిజ్య చర్చలు కూడా ఓటర్ల సెంటిమెంట్‌ను ప్రభావితం చేస్తాయని భావిస్తున్నారు. ఎల్‌పిజి, చమురు సరఫరాలో కొరత లేదని నిత్యం ప్రభుత్వం చెబుతున్నా దేశవ్యాప్తంగా ప్రజలలో ఆందోళన వ్యక్తం అవుతున్నది. వారాలు గడిస్తే పరిస్థితులు సర్దుబాటు అవుతాయనే ఉద్దేశంతోనే బెంగాల్ ఎన్నికలను ఏప్రిల్ చివరిలో జరుపుతున్నారని స్పష్టం అవుతుంది. అసెంబ్లీ ఎన్నికలు కూడా బిజెపికి జాతీయ స్థాయిలో సవాలుతో కూడిన సమయంలో వస్తున్నాయి. మోడీ ప్రభుత్వం మే నెలలో తన మూడవ పదవీకాలంలో రెండు సంవత్సరాలు పూర్తి చేసుకోనుంది. ఓ బలమైన నాయకుడిగా జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలలో ఆయన నిలదొక్కుకోలేకపోవడంతో ఈ ఎన్నికలలో ఆయన ప్రచార ప్రభావం పరిమితంగానే ఉండే అవకాశం ఉంది. - చలసాని నరేంద్ర 98495 69050 

మన తెలంగాణ 20 Mar 2026 10:32 am

ఘనంగా శ్రీ రామలింగేశ్వర స్వామి ఊరేగింపు..

ఘనంగా శ్రీ రామలింగేశ్వర స్వామి ఊరేగింపు.. స్టేషన్ ఘన్ పూర్, ఆంధ్రప్రభ :

ప్రభ న్యూస్ 20 Mar 2026 10:31 am