Judicial Remand for iBomma Ravi
Piracy website iBomma organizer Immadi Ravi has been arrested and the court granted custody for five days. He was produced before the court after the custody got concluded. The Nampally Court has now granted 14 days judicial remand of Immadi Ravi today. The Cyber Crime cops have filed a PT warrant in the Nampally Court […] The post Judicial Remand for iBomma Ravi appeared first on Telugu360 .
Crime |ఆర్టీసీ డ్రైవర్పై దాడి.. ఇద్దరిపై కేసు..
Crime | ఆర్టీసీ డ్రైవర్పై దాడి.. ఇద్దరిపై కేసు.. Crime | నర్సంపేట,క్రైo,
Warangal |రాజ్యాంగ హక్కులకు లోబడి పనిచేయాలి
Warangal | రాజ్యాంగ హక్కులకు లోబడి పనిచేయాలి భారత్ అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంభారత్
ఈ నెల 30వ తేదీలోగా ప్రీ–టెస్ట్ జనగణన
హైదరాబాద్ (జనంసాక్షి) : ఈ నెల 30వ తేదీలోగా ప్రీ–టెస్ట్ జనగణన – 2027 పూర్తి చేయాలనీ రాష్ట్ర జనగణన సంచాలకురాలు భారతి హోలికేరి అధికారులకు సూచించారు. …
Kurnool|ఘనంగా రాజ్యాంగ దినోత్సవ వేడుకలు
Kurnool|కర్నూలు బ్యూరో, ఆంధ్రప్రభ : ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి కర్నూలు కార్యాలయంలో
Farmer Happy : అన్నదాత పరవశం (ఆంధ్రప్రభ, ఎన్టీఆర్ బ్యూరో) రైతుల క్షేమం,
Warangal |ఇన్స్పెక్టర్, కానిస్టేబుల్ సస్పెండ్
Warangal | ఇన్స్పెక్టర్, కానిస్టేబుల్ సస్పెండ్ సీరియస్ గా స్పందించిన పోలీస్ కమిషనర్ఉత్తర్వులు
MLA |హామీ ఇచ్చిన అభ్యర్థులకే ఓటు వేయండి…
MLA | హామీ ఇచ్చిన అభ్యర్థులకే ఓటు వేయండి… MLA | చిట్యాల,
Villagers |బదిలీపై వెళ్లిన ఉపాధ్యాయులకు సన్మానం
Villagers | బదిలీపై వెళ్లిన ఉపాధ్యాయులకు సన్మానం తుగ్గలి ,ఆంధ్రప్రభ : మండల
Kalvakuntla Kavitha : కల్వకుంట్ల కవిత సస్పెన్షన్ నుంచి.. బహిష్కరణ తప్పదా?
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితను తిరిగి పార్టీలోకి చేర్చుకునే అవకాశం కనిపించడం లేదు.
Yadadri |కాలుష్యకార పరిశ్రమలపై ప్రేమ ఎందుకో?
Yadadri | కాలుష్యకార పరిశ్రమలపై ప్రేమ ఎందుకో? Yadadri | చౌటుప్పల్, ఆంధ్రప్రభ
Former |సద్వినియోగం చేసుకోవాలి..
Former | సద్వినియోగం చేసుకోవాలి.. తుగ్గలి, ఆంధ్రప్రభ : రైతులు కొసం ప్రభుత్వం
ఎన్నికల పనులలో మండల పరిషత్ సిబ్బంది
వేములవాడ రూరల్,(జనంసాక్షి): గ్రామపంచాయతీ ఎన్నికల నగారా మోగడంతో వేములవాడ మండల పరిషత్ కార్యాలయంలో అధికారులు, సిబ్బంది ఎన్నికల నిర్వహణ కోసం అవసరమయ్యే ఏర్పాట్లను మొదలుపెట్టారు. ఇందులో భాగంగా …
Madhapur IT Scam: NSN Infotech Vanishes After Cheating 400
An alarming scam has come to light in Hyderabad’s IT district after a firm operating under the name NSN Infotech shut its doors overnight. The company, which promised professional training and guaranteed placements, reportedly collected money from more than 400 job aspirants and then disappeared without a trace. The office in Madhapur was found locked […] The post Madhapur IT Scam: NSN Infotech Vanishes After Cheating 400 appeared first on Telugu360 .
ఐసిసి వన్డే ర్యాంకింగ్స్.. మళ్లీ రోహిత్యే నెం.1
టీం ఇండియా స్టార్ ఆటగాడు రోహిత్ శర్మ(781 పాయింట్ల) ఐసిసి వన్డే ర్యాంకింగ్స్లో మళ్లీ నెం.1 ర్యాంకును సొంతం చేసుకున్నాడు. గత వారం న్యూజిలాండ్ ఆటగాడు డారిల్ మిచెల్(766) నెం.1గా ఉన్నాడు. అయితే వెస్టిండీస్తో జరిగిన మూడు వన్డే సిరీస్లో చివరి రెండు మ్యాచ్లు మిచెల్ ఆడలేదు. దీంతో అతడు నెం.2కి పడిపోయాడు. మరో నాలుగు రోజుల్లో సౌతాఫ్రికాతో జరగబోయే మూడు వన్డేల సిరీస్లో రోహిత్ ఆడనున్నాడు. ఈ మ్యాచుల్లో రోహిత్ రాణిస్తే తన నెం.1 ర్యాంకుని మరింత పదిలం చేసుకునే అవకాశం ఉంది. ఇక అఫ్గాన్ బ్యాటర్ ఇబ్రహీం జద్రాన్ మూడో ర్యాంకులో, శుభ్మాన్ గిల్, విరాట్ కోహ్లీ, వరుసగా నాలుగు, ఐదో ర్యాంకుల్లో ఉన్నారు. శ్రేయస్ అయ్యర్ ఎనిమిది నుంచి తొమ్మిదో ర్యాంకుకు పడిపోయాడు. కెఎల్ రాహుల్ 16వ ర్యాంకులో ఉన్నాడు.
Telangana : తొలి పంచాయతీ ఏకగ్రవం ఎక్కడంటే?
రాజన్న సిరిసిల్ల జిల్లాలో మొట్టమొదట పంచాయతీ స్థానం ఏకగ్రీవం అయింది
నేత్రదానం తో మరో ఇద్దరి జీవితాల్లో వెలుగు నింపిన నేత్రదాత
విశాలాంధ్ర ధర్మవరం; పట్టణం లోని శారదానగర్ కు చెందిన కీ శే జుజారు మణి (40 సం) గుండెపోటు తో మరణించగా విశ్వదీప సేవా సంఘం వారు వారి కుటుంబ సభ్యులకు నేత్రదానం పై అవగాహన కల్పించి వారి సహకారంతో విశ్వదీప సేవా సంఘం ఆధ్వర్యంలో జిల్లా అందత్వ నివారణ సంస్థ మరియు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ డివై. కుళ్లాయప్ప కంటి రెట్రావైల్ సెంటర్ టెక్నీషియన్ జి.రాఘవేంద్ర నేత్రాలను సేకరించడం జరిగిందని విశ్వదీప సేవా సంఘం […] The post నేత్రదానం తో మరో ఇద్దరి జీవితాల్లో వెలుగు నింపిన నేత్రదాత appeared first on Visalaandhra .
ఆస్పరి గ్రామ ప్రజల రుణం తీర్చుకోలేనిది
–సర్పంచ్ మూలింటి రాధమ్మ–300 ఏళ్ల నాటి సింహద్వారం పునర్నిర్మాణం–అట్టహాసంగా సింహద్వారం ప్రారంభం విశాలాంధ్ర ఆస్పరి (కర్నూలు జిల్లా) : మండల కేంద్రమైన ఆస్పరి గ్రామానికి శతాబ్దాల కలగా మిగిలిన ఘన చరిత్రకు నేడు కొత్త ప్రాణం పోసారు. సుమారు 300 ఏళ్ల క్రితం కూలిపోయిన ప్రాచీన గ్రామ సింహద్వారం (ఊరి వాకిటి) మళ్లీ భవ్యంగా తలెత్తింది. గ్రామపంచాయతీ నిధులు రూ.40 లక్షలకు పైగా వ్యయం చేసి, పూర్తిగా రాతికట్టుతో అద్భుతంగా పునర్నిర్మించారు. ఈ సింహద్వారం నేడు ఆస్పరి […] The post ఆస్పరి గ్రామ ప్రజల రుణం తీర్చుకోలేనిది appeared first on Visalaandhra .
Rs.5 lakhs |రాబోయే ఎన్నికల్లో తగిన గుణపాఠం
Rs.5 lakhs | రాబోయే ఎన్నికల్లో తగిన గుణపాఠం Rs.5 lakhs |
వ్యవసాయ శాఖలో అమలవుతున్న పథకాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలి..
సహాయ వ్యవసాయ సంచాలకులు లక్ష్మానాయక్విశాలాంధ్ర ధర్మవరం;; వ్యవసాయ శాఖలో అమలవుతున్న పథకాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని సహాయ వ్యవసాయ సంచాలకులు లక్ష్మానాయక్, వ్యవసాయ అధికారి ముస్తఫా తెలిపారు. ఈ సందర్భంగా మండల పరిధిలోని పోతుకుంట గ్రామం వద్ద రైతన్న మీకోసం అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టిడిపి ప్రస్తరించార్జ్ మహేష్ చౌదరి కూడా పాల్గొన్నారు. అనంతరం అధికారులు మాట్లాడుతూ వ్యవసాయ శాఖలో ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను వివరిస్తూ ముఖ్యమంత్రి సందేశాన్ని కూడా వివరించడం జరిగిందని […] The post వ్యవసాయ శాఖలో అమలవుతున్న పథకాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలి.. appeared first on Visalaandhra .
ఎస్వీ ప్రభుత్వ డిగ్రీకళాశాలలో ఘనంగా రాజ్యాంగదినోత్సవ కార్యక్రమం
విశాలాంధ్ర, పార్వతీపురం: జిల్లా కేంద్రంలోని శ్రీవెంకటేశ్వర ప్రభుత్వ డిగ్రీకళాశాలలో భారత రాజ్యాంగ దినోత్సవ కార్యక్రమాన్ని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ చింతల చలపతిరావు అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. బుదవారంనాడు ఉన్నత విద్యా మండలి ఆదేశాలు మేరకు కళాశాలలో భారత రాజ్యాంగ దినోత్సవంను నిర్వహించారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అధ్యక్షత ఏడుగురు సభ్యులతోఏర్పడిన డ్రాఫ్టింగ్ కమిటీ ప్రపంచ వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా రెండు సంవత్సరాల 11 నెలల 18 రోజులపాటు సేకరించి రాసిన భారత రాజ్యాంగం 1949 నవంబర్ 26న రాజ్యాంగ […] The post ఎస్వీ ప్రభుత్వ డిగ్రీకళాశాలలో ఘనంగా రాజ్యాంగదినోత్సవ కార్యక్రమం appeared first on Visalaandhra .
AKT To Show Ram As A Complete Actor
Ram Pothineni is widely known for his high-energy screen presence, and most directors tend to highlight that vibrant aspect of his persona. However, Andhra King Taluka is set to reveal a different dimension of Ram- one defined by depth, maturity, and controlled performance. While the film certainly carries his trademark lively moments, entertaining sequences, and […] The post AKT To Show Ram As A Complete Actor appeared first on Telugu360 .
Natural resources|రాయలసీమను ఎడారి కాకుండా కాపాడండి..
Natural resources| నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ : రాయలసీమ ప్రాంతం రతనాల సీమ
Indhanpalle | ఆవును చంపిన పులి యజమానికి నష్టపరిహారం చెల్లిస్తాం : అటవీ
ప్రజల భద్రతే మా విధి.. ఎస్ ఐ. మరిడి నాయుడు
విశాలాంధ్ర -వలేటివారిపాలెం: వలేటివారిపాలెం మండల ప్రజల భద్రతే పోలీసుల ప్రధాన బాధ్యత అని వలేటివారిపాలెం ఎస్ ఐ మరిడి నాయుడు అన్నారు. ఈ సందర్బంగాబుధవారం విశాలాంధ్ర విలేకరి తో ఆయన మాట్లాడుతూ ప్రజలు ఎలాంటి ఆపదలో ఉన్నా తక్షణమే పోలీసులకు సమాచారం అందజేయాలని ఆకాక్షించారు.గౌరవాయుత, ప్రెండ్లీ పోలీసింగ్ నూతన దిశగా ప్రజల సమస్యలను త్వరగా పరిష్కరించేందుకు పోలీస్ స్టేషన్ లు మరియు 112 ద్వారా 24గంటలు అందుబాటులో ఉంటామని అన్నారు.అలాగే యువతను చెడు అలవాట్లు, మత్తు పదార్థాల […] The post ప్రజల భద్రతే మా విధి.. ఎస్ ఐ. మరిడి నాయుడు appeared first on Visalaandhra .
24 hours | 20 ఏళ్ల కరెంట్ సమస్యకు ముగింపు
24 hours | 20 ఏళ్ల కరెంట్ సమస్యకు ముగింపు 24 hours
Andhra Pradesh : పేదలకు గుడ్ న్యూస్... మూడు నెలలకొకసారి
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పేదలకు గుడ్ న్యూస్ చెప్పింది.
బడుగు వర్గాలకు అండ ఎన్.టీ.ఆర్, పరిటాల
-టీడీపీ మండల ఇన్చార్జి ధర్మవరపు మురళి విశాలాంధ్ర-రాప్తాడు : మహానేత ఎన్టీఆర్, కార్మిక శాఖ మాజీ మంత్రి దివంగత పరిటాల రవి బడుగు బలహీన వర్గాల వారికి అండగా నిలిచి ప్రజల మనసుల్లో ముద్ర వేసుకుకున్నారని టీడీపీ మండల ఇన్చార్జి ధర్మవరపు మురళి అన్నారు. నియోజకవర్గ కేంద్రం రాప్తాడులిలో ఎన్.టీ.ఆర్, పరిటాల రవి విగ్రహాల ఏర్పాటుకు ఎమ్మెల్యే పరిటాల సునీత సూచన మేరకు బుధవారం మండల కన్వీనర్ పంపు కొండప్ప, ప్రధాన కార్యదర్శి దగ్గుపాటి శ్రీనివాసులు ఆధ్వర్యంలో […] The post బడుగు వర్గాలకు అండ ఎన్.టీ.ఆర్, పరిటాల appeared first on Visalaandhra .
MLA |పై చదువులకు ఆర్థిక సాయం..
MLA | పై చదువులకు ఆర్థిక సాయం.. MLA | ఉట్నూర్, ఆంధ్రప్రభ
IFTU |కార్మికులపై తీవ్ర ఒత్తిడి…
IFTU | కార్మికులపై తీవ్ర ఒత్తిడి… IFTU జిల్లా నాయకులు ఎస్.బాలరాజు,ఏఐకెఎంఎస్ జిల్లా
RDO|గుడివాడ ఆర్డీఓ కార్యాలయాన్ని సందర్శించిన కలెక్టర్
RDO| గుడివాడ, ఆంధ్రప్రభ : జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ బుధవారం మధ్యాహ్నం
Pulicat Lake Efect : కాళంగిలో ఉప్పు తాండవం
Pulicat Lake Efect : కాళంగిలో ఉప్పు తాండవం ( తిరుపతి ప్రతినిధి,
రాజ్యాంగ నిర్మాణంలో అంబేద్కర్ పాత్ర మరువలేనిది
చాబాల సర్పంచ్ మల్లెల జగదీష్ విశాలాంధ్ర, ఉరవకొండ అనంతపురం జిల్లా రాజ్యాంగ నిర్మాణంలో డా.బి ఆర్ అంబేద్కర్ పాత్ర మరువలేనిదని వజ్రకరూరు మండలం చాబాల సర్పంచ్ మల్లెల జగదీష్ అన్నారు. బుధవారం భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా గ్రామంలోని సచివాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సర్పంచ్ జగదీష్ మాట్లాడుతూ రాజ్యాంగము ఆమోదం ద్వారా దేశ ప్రజలకు రాజాకీయ, పరిపాలన పరంగా అనేక హక్కులు కల్పించబడ్డాయని పేర్కొన్నారు. అంతేకాకుండా […] The post రాజ్యాంగ నిర్మాణంలోఅంబేద్కర్ పాత్ర మరువలేనిది appeared first on Visalaandhra .
ప్రొహిబిషన్&ఎక్సైజ్ కార్యాలయంలో భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలు
విశాలాంధ్ర- రాజాం( విజయనగరం జిల్లా) : ఈరోజు ప్రోహిబిషన్ మరియు ఎక్సైజ్ స్టేషన్ ఆవరణలో రాజ్యాంగ దినోత్సవ వేడుకలు నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో ఇన్స్పెక్టర్ ఆర్. జైభీమ్ మాట్లాడుతూ అందరికీ భారత రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగాన్ని నవంబర్ 26వ తేదీని ఆమోదించడం జరిగింది. రాజ్యాంగం భారత దేశ ప్రజలకు అవసరమైన హక్కులు, విధులు మరియు ఆదేశిక సూత్రాలను రూపొంచిందని మరియు పౌరుల యొక్క హక్కులకు భంగం కలిగితే […] The post ప్రొహిబిషన్&ఎక్సైజ్ కార్యాలయంలో భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలు appeared first on Visalaandhra .
మరో 41 మంది మావోయిస్టులు సరెండర్..
బీజాపూర్: కేంద్ర బలగాలు చేపడుతున్న ఆపరేషన్ నేపథ్యంలో భారీగా మావోయిస్టులు లొంగిపోతున్నారు. ఇప్పటికే పలువురు టాప్ కమాండోలతోపాటు పెద్ద ఎత్తున మావోలు పోలీసుల ముందు లొంగిపోయారు. తాజాగా మావోయిస్టు పార్టీకి మరో ఎదురు దెబ్బ తగిలింది. బుధవారం ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లాలో 12 మంది మహిళలు సహా మొత్తం 41 మంది నక్సలైట్లు ఆయుధాలతో సహా సీనియర్ పోలీసు అధికారుల ముందు లొంగిపోయారు. వీరిలో 32 మంది నక్సలైట్ల తలలపై రూ.1.19 కోట్ల రివార్డు ఉన్నట్లు అధికారులు తెలిపారు. లొంగిపోయిన 41 మంది నక్సలైట్లలో 39 మంది దక్షిణ సబ్-జోనల్ బ్యూరో ఆఫ్ మావోయిస్టులకు చెందినవారుగా పోలీసులు వెల్లడించారు. వారందరూ దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ, తెలంగాణ రాష్ట్ర కమిటీ, నిషేధిత సంస్థ ధమ్తారి-గరియాబంద్-నువాపాడ విభాగాలతో సంబంధం కలిగి ఉన్నారని తెలిపారు. కాగా, ఇటీవల పోలీసుల ఎన్ కౌంటర్ లో మావోయిస్టు అగ్ర కమాండర్ హిడ్మా చనిపోయిన సంగతి తెలిసిందే.
విశాలాంధ్ర – పెద్దకడబూరు :(కర్నూలు) : కార్మికులకు నష్టం కలిగించే లేబర్ కోడ్ లను రద్దు చేయాలంటూ బుధవారం మండల కేంద్రంలోని స్థానిక బస్టాండ్ ఆవరణంలో ఏఐటీయూసి ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు భాస్కర్ యాదవ్, మండల కార్యదర్శి వీరేష్, రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ఆంజనేయ, ఏఐటీయూసి మండల కార్యదర్శి తలారి బాబు మాట్లాడుతూ కేంద్రంలో ఉన్న మోడీ ప్రభుత్వం కార్పోరేట్లకు అనుకూలంగా కార్మికుల హక్కులను కాలరాసే […] The post లేబర్ కోడ్ లను రద్దు చేయాలి appeared first on Visalaandhra .
అండర్ _19 స్కూల్ గేమ్స్ కు ధర్మవరం బాల బాలికలు ఎంపిక
విశాలాంధ్ర ధర్మవరం; రాష్ట్ర స్థాయిలో ఈ నెల 26 తేదీ నుండి 28 తేదీ వరకు విజయవాడ నగరంలో జరిగే 69 వ ఆంధ్రప్రదేశ్ స్కూల్ గేమ్స్ అండర్ _19 ఇంటర్ డిస్టిక్స్ పోటీల్లో పాల్గొనే ఉమ్మడి అనంతపురం బాస్కెట్బాల్ బాల బాలికల జట్ల నందు బాలుర విభాగంలో ధర్మవరం పట్టణానికి చెందిన విజయ్ తరుణ్, సాయికుమార్, బాలికల విభాగంలో యశస్విని, అలేఖ్య ధర్మవరం పట్టణానికి చెందిన 4 మంది మంది బాస్కెట్బాల్ క్రీడాకారులు ఎంపిక కావడం […] The post అండర్ _19 స్కూల్ గేమ్స్ కు ధర్మవరం బాల బాలికలు ఎంపిక appeared first on Visalaandhra .
యూట్యూబ్లో రికార్డు సృష్టించిన ‘హనుమాన్ చాలీసా’
సాధారణంగా యూట్యూబ్లో కొన్ని పాటలకు కోట్లల్లో వ్యూస్ వస్తుంటాయి. కానీ, ఓ దేవుడి పాటకి కోట్లల్లో వ్యూస్ రావడం చాలా అరుదు. కానీ, ‘శ్రీ హనుమాన్ చాలీసా’కు ఏకంగా 500 కోట్ల వ్యూస్ వచ్చాయి. దీంతో ఈ స్థాయి వ్యూస్ అందుకున్న తొలి భారతీయ వీడియోగా రికార్డు సృష్టించింది. 2011, మే 10న ప్రముఖ మ్యూజిక్ రికార్డు లేబుల్ టి-సిరీస్ తన భక్తి ఛానెల్లో ‘శ్రీ హనుమాన్ చాలీసా’ గీతాన్ని అప్లోడ్ చేసింది. ఈ గీతాన్ని ప్రముఖ సింగర్ హరిహరన్ పాడగా.. లిలిత్సేన్ సంగీతం అందించారు. టి-సిరీస్ వ్యవస్థాపకుడు గుల్షన్ కుమార్ ఇందులో నటించారు. అందరి ఇళ్లల్లో గత 14 సంవత్సరాలుగా శ్రీ హనుమాన్ చాలీసా వినిపిస్తోంది. దీంతో ఈ గీతానికి 500 కోట్ల వ్యూస్ దక్కాయి. ఈ సందర్భంగా దీనిపై టి-సిరీస్ ఎండి భూషణ్ కుమార్ స్పందించారు. ‘‘నాతో సహా లక్షల మంది హృదయాల్లో హనుమాన్ చాలీసాకు ప్రత్యేక స్థానం ఉంది. నా తండ్రి ఆధ్యాత్మిక సంగీతంపై మక్కువ చూపేవారు. అది అందరికీ చేరవ కావాలని కోరుకునేవారు. ఆ దార్శనికతకు ఇది నిదర్శనం. 500 కోట్ల వ్యూస్ అనేది దేశ ప్రజల అచంచల భక్తికి నిదర్శనం. ఈ విజయం మా ప్రయాణానికి మరింత స్పూర్తినిస్తుంది’’ అని భూషణ్ అన్నారు.
Raja Saab nowhere near to Recent Chartbusters
The recent songs from Chiranjeevi’s Mana Shankara Vara Prasad Garu and Ram Charan’s Peddi emerged as huge chartbusters. They reported a record number of views and there are thousands of reels made on Instagram. Both the songs made huge noise and they continue to top the music charts. Then came the first single from Raja […] The post Raja Saab nowhere near to Recent Chartbusters appeared first on Telugu360 .
ఐబొమ్మ రవికి 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్..
హైదరాబాద్: పైరసీ సినిమాల కేసులో అరెస్టు అయిన ఐబొమ్మ వెబ్సైట్ నిర్వాహకుడు రవికి నాంపల్లి కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. కరేబియన్ దీవుల్లోని సెయింట్ కిట్స్లో ఉంటూ సినిమాలను పైరసీ చేస్తున్న ఇమ్మడి రవిని ఇటీవల హైదరాబాద్ కు రావడంతో సిసిఎస్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అతడిని నాంపల్లి కోర్టులో హాజరపర్చగా.. ఐదు రోజుల పోలీస్ కస్టడికి అనుమతిచ్చింది. దీంతో సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులు అతడిని విచారణ చేశారు. దర్యాప్తులో పోలీసులు కీలక విషయాలు రాబట్టినట్లు తెలిసింది. రవి ఒక్కడే సినిమాలను పైరసీ చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఐదేళ్ల నుంచి సినిమాలను ఐ బొమ్మ వెబ్సైట్ ద్వారా పైరసీ చేస్తున్న రవి బెట్టింగ్ యాప్లు, గేమింగ్, మ్యాట్రీమోని వెబ్సైట్లను ప్రమోట్ చేయడం ద్వారా రూ.100కోట్ల వరకు సంపాదించినట్లు పోలీసులు గుర్తించారు. పోలీస్ కస్టడి ముగియడంతో కోర్టులో ప్రవేశపెట్టగా..బుధవారం 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. మరో 3 కేసుల్లో రవిపై సైబర్ క్రైమ్ పోలీసులు పీటీ వారెంట్ వేశారు. దీంతో మరోసారి కోర్టు పోలీస్ కస్టడికి అనుమతించే ఛాన్స్ ఉంది.
నైతిక విలువలతో కూడిన విద్య భవిష్యత్తు బంగారు భవిష్యత్తు అవుతుంది
మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ చైర్మన్ నారాయణమూర్తివిశాలాంధ్ర ధర్మవరం;; నైతిక విలువలతో కూడిన విద్య భవిష్యత్తు బంగారు భవిష్యత్తు అవుతుందని మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ చైర్మన్ నారాయణమూర్తి, అధ్యక్షులు జగ్గా వేణుగోపాల్ తెలిపారు. ఈ సందర్భంగా వారు పట్టణంలోని కొత్తపేటలో గల మున్సిపల్ బాలికల ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు నైతిక విలువలతో కూడిన విద్య అన్న అంశంపై వ్యాసరచన పోటీలను నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ విద్యార్థులు చదువుతోపాటు వివిధ పోటీ అంశాల్లో పాల్గొన్నప్పుడే మంచి […] The post నైతిక విలువలతో కూడిన విద్య భవిష్యత్తు బంగారు భవిష్యత్తు అవుతుంది appeared first on Visalaandhra .
Tapas |మండల నూతన కమిటీ ఎన్నిక..
Tapas | మండల నూతన కమిటీ ఎన్నిక.. అధ్యక్ష,ప్రధాన కార్యదర్శులుగా రవీందర్, రాకేష్
అంతర్జాతీయ స్థాయి చెస్ టోర్నమెంట్ లో మెరిసిన చిన్నారి సహృద్
విశాలాంధ్ర -ధర్మవరం;; అంతర్జాతీయ స్థాయి చెస్ టోర్నమెంటులో మెరిసిన బిఎస్కే ప్రొఫెషనల్ చెస్ అకాడమీ క్రీడాకారుడు 12 సంవత్సరాల చిన్నారి ఎంపీ. శ్రహూద్ బి ఎస్ కే హెచ్ ఎస్ అకాడమీ చీఫ్ ఫోర్స్ ఎస్. ఆదిరత్నకుమార్ తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ విజయవాడ లో ఈ నెల 22 నుండి 24 వరకు జరిగిన అంతర్జాతీయ చెస్ సమాఖ్య ఆధ్వర్యంలో జరిగిన ఎకోరిన్ అంతర్జాతీయ చెస్ టోర్నమెంట్ లో దాదాపుగా 265మంది అంతర్జాతీయ క్రీడాకారుల మొత్తం […] The post అంతర్జాతీయ స్థాయి చెస్ టోర్నమెంట్ లో మెరిసిన చిన్నారి సహృద్ appeared first on Visalaandhra .
irregularities|రీ సర్వేలో అక్రమాలకు తావివ్వద్దు..
irregularities|నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ : జిల్లాలోని అన్ని గ్రామాల్లో రీ సర్వే సమస్యలు
Suspension |కడెం ఎంపీడీఓగా సునీత బాధ్యతల స్వీకరణ
Suspension | కడెం ఎంపీడీఓగా సునీత బాధ్యతల స్వీకరణ కడెం, ఆంధ్రప్రభ :
Bheemgal |ఘనంగా భారత రాజ్యాంగ దినోత్సవం
Bheemgal | ఘనంగా భారత రాజ్యాంగ దినోత్సవం Bheemgal | భీమ్గల్ రూరల్,
AndhraPrabhaSmartEdition |తెలుగులో రాజ్యాంగం/సంగీతంతో స్వస్థత/డిటెక్టివ్ డాక్టర్
ఆంధ్రప్రభ స్మార్ట్ ఎడిషన్ 26-11-2025, 4.00PM తెలుగులో రాజ్యాంగం.. 9 భాషల్లో రిలీజ్
డబ్ల్యూటిసి ర్యాంకింగ్స్లో మరింత దిగజారిన భారత్
సౌతాఫ్రికాతో జరిగిన రెండు టెస్ట్ల సిరీస్లో భారత్ 0-2 తేడాతో వైట్ వాష్ అయిన విషయం తెలిసిందే. రెండో టెస్ట్లో 549 పరుగుల విజయలక్ష్యాన్ని చేధించలేక 140 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్లో భారత్ స్థానం మరింత దిగజారింది. రెండో టెస్ట్కి ముందు నాలుగో స్థానంలో ఉన్న టీం ఇండియా.. రెండో టెస్ట్ ఓటమి తర్వాత ఐదో స్థానానికి (48.15 శాతం) పడిపోయింది. ఈ డబ్ల్యూటిసిలో ఇప్పటివరకూ 9 మ్యాచ్లు ఆడిన ఇండియా కేవలం 4 మ్యాచుల్లోనే విజయం సాధించింది. మరో నాలుగు మ్యాచుల్లో ఓడిపోగా.. ఒక టెస్ట్ డ్రాగా ముగిసింది. ఇక టెస్ట్ సిరీస్ విజయంతో సౌతాఫ్రికా గెలుపు శాతం 66.67 నుంచి 75.00కు పెరిగింది. కానీ, రెండో స్థానంలోనే కొనసాగుతోంది. ఆస్ట్రేలియా ఆడిన నాలుగు మ్యాచుల్లో గెలిచి అగ్రస్థానంలో ఉండగా.. శ్రీలంక (66.67 శాతంతో) మూడో స్థానంలో ఉంది. పాకిస్థాన్ (50.00 శాతంతో)తో నాలుగో స్థానంలో.. భారత్ తర్వాత ఇంగ్లండ్ (36.11 శాతంతో) నిలిచింది. ఆ తర్వాతి స్థానంలో బంగ్లాదేశ్ (16.67) ఉంది. ఆడిన ఐదు మ్యాచుల్లో ఓడిన వెస్టిండీస్ ఎనిమిదో స్థానంలో కొనసాగుతోంది. ఈ డబ్ల్యూటిసిలో న్యూజిలాండ్ ఇంకా ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు.
ధర్మవరం సీనియర్ సివిల్ జడ్జి బి కృష్ణవేణి పై వేటు..
సర్వీస్ నుంచి తొలగించాలన్న హైకోర్టు ఆదేశాలువిశాలాంధ్ర ధర్మవరం;; శ్రీ సత్య సాయి జిల్లా ధర్మవరం సీనియర్ సివిల్ జిర్జి బి. కృష్ణవేణి (ప్రస్తుతం సస్పెండ్ లో ఉన్నారు) తొలగిస్తూ న్యాయశాఖ ఈనెల 24న ఉత్తర్వులను జారీ చేసింది. వీరు మూడు సంవత్సరాలుగా ధర్మారం కోర్టులో సీనియర్ సివిల్ జడ్జిగా ఉన్నప్పుడు ఎన్నో ఆరోపణల విషయంలో, అప్పటి జిల్లా జడ్జికి ఫిర్యాదులు పోయాయి. తీర్పులు రాయకపోవడం, ఉత్తర్వులపై సంతకాలు చేయడంలో విఫలం కావడం, సిబ్బందికి కొన్ని పనులు అప్పగించడం […] The post ధర్మవరం సీనియర్ సివిల్ జడ్జి బి కృష్ణవేణి పై వేటు.. appeared first on Visalaandhra .
Ichoda |ప్రతి విద్యార్థి ఒక లక్ష్యాన్ని ఎంచుకోవాలి..
Ichoda | ప్రతి విద్యార్థి ఒక లక్ష్యాన్ని ఎంచుకోవాలి.. జిల్లా ఎస్పీ అఖిల్
PARK |బీసీలను మోసం చేసిన కాంగ్రెస్
PARK | బీసీలను మోసం చేసిన కాంగ్రెస్ బీసీ డిక్లరేషన్ పేరిట ఓట్లు
మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో రాజ్యాంగ దినోత్సవం
విశాలాంధ్ర-రాజాం ( విజయనగరం జిల్లా) : రాజాం మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో మంగళవారం భారత రాజ్యాంగ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో ఆనందరావు, డెప్యూటీ ఎంపీడీవో శ్రీనివాసరావు ప్రథమంగా రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు.తరువాత సిబ్బందితో కలిసి రాజ్యాంగ ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు. దేశ ప్రజాస్వామ్య వ్యవస్థ నిలదొక్కుకోవడంలో రాజ్యాంగం కీలకపాత్ర పోషిస్తోందని, ప్రతి పౌరుడు దానిలో పొందుపరచిన హక్కులు, బాధ్యతలను తెలుసుకుని పాటించాల్సిన అవసరాన్ని […] The post మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో రాజ్యాంగ దినోత్సవం appeared first on Visalaandhra .
School |హోంవర్క్ చేయలేదని..
School | హోంవర్క్ చేయలేదని.. School | హనుమకొండ, ఆంధ్రప్రభ : పెగడపల్లి
GOVT | బీసీలకు తీవ్ర అన్యాయం మునిగలవీడు మాజీ సర్పంచ్ నల్లాని నవీన్
సృజన విద్యాలయంలో అగ్ని ప్రమాదాలపై పిల్లలకు అవగాహన
విశాలాంధ్ర- రాజాం (విజయనగరం జిల్లా) : రాజాం మండలం కంచరాం గ్రామంలో ఉన్న సుజనా విద్యాలయం బుధవారం అగ్ని ప్రమాదాల నివారణపై ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని ఫైర్ శాఖ అధికారులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఫైర్ స్టేషన్ అధికారి ఎస్ఎఫ్ఓ పైల అశోక్ కుమార్ విద్యార్థులకు ఎల్పీజీ గ్యాస్ వినియోగం సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు.గ్యాస్ లీకేజ్, సిలిండర్ను సురక్షితంగా హ్యాండిల్ చేయడం, రెగ్యులేటర్ వినియోగ విధానం వంటి అంశాలను ప్రాక్టికల్ డెమో ద్వారా విద్యార్థులకు చూపించారు. […] The post సృజన విద్యాలయంలో అగ్ని ప్రమాదాలపై పిల్లలకు అవగాహన appeared first on Visalaandhra .
democracy|ప్రజాస్వామ్యానికి హక్కులే పునాదులు
democracy|ప్రజాస్వామ్యానికి హక్కులే పునాదులువెల్దుర్తి, ఆంధ్రప్రభ : వెల్దుర్తిలో సెట్కూరు సీఈఓ డాక్టర్ వేణు
Gudlavalleru |ధాన్యపు రాశుల పరిశీలన
Gudlavalleru | ధాన్యపు రాశుల పరిశీలన Gudlavalleru | గుడ్లవల్లేరు, ఆంధ్రప్రభ :
When Nandamuri Balakrishna joins hands with Gopichand Malineni, fireworks are guaranteed, and this time, the sparks are set to light up an entire era. The star-director combination that delivered the roaring success Veera Simha Reddy is back, and their new project, #NBK111, is tipped to be a historical action drama. Produced by Venkata Satish Kilaru […] The post NBK111 Launched Spectacularly appeared first on Telugu360 .
MLA |సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధనతో పుణ్యఫలం
MLA | సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధనతో పుణ్యఫలం MLA | భీమవరం బ్యూరో,
Gram Panchayat |గ్రామాల అభివృద్ధికి సహకరించండి
Gram Panchayat | గ్రామాల అభివృద్ధికి సహకరించండి ప్రభుత్వ విప్ గన్నవరం ఎమ్మెల్యే
Ootkur |రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాలి
Ootkur | రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాలి Ootkur | ఊట్కూర్, ఆంధ్రప్రభ : డాక్టర్
Officers|ఘనంగా భారత రాజ్యాంగ దినోత్సవం
Officers| కర్నూలు, ఆంధ్రప్రభ : కర్నూలు జిల్లా పోలీసు కార్యాలయంలో బుధవారం భారత
సాఫ్రన్ సెంటర్ ఏర్పాటు చేయడం తెలంగాణకు మైలురాయి: సిఎం
హైదరాబాద్: నగరంలో సాఫ్రన్ ఎయిరోస్పేస్ ఫెసిలిటీ సెంటర్ను నెలకొల్పడం తెలంగాణ అభివృద్ధిలో ఒక మైలురాయిగా నిలుస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఫ్రాన్స్కు చెందిన సాఫ్రన్ (SAFRAN) సంస్థ ఎయిర్ క్రాఫ్ట్ ఇంజిన్ సర్వీసెస్ ఇండియా (SAESI) హైదరాబాద్ జీఎంఆర్ ఎయిరోపార్క్ (ఎస్ఈజెడ్) లో నెలకొల్పిన ఫెసిలిటీ సెంటర్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొని ప్రసంగించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఢిల్లీ నుంచి వర్చువల్గా ఈ సెంటర్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ, హైదరాబాద్ దేశంలోనే ప్రధాన ఎయిరోస్పేస్, డిఫెన్స్ హబ్గా మారిందని చెప్పారు. ఈ అంశాలను పరిగణలోకి తీసుకుని బెంగుళూరు – హైదరాబాద్ను డిఫెన్స్ మరియు ఎయిరోస్పేస్ కారిడార్గా ప్రకటించాలని ప్రధానమంత్రికి విజ్ఞప్తి చేశారు. ఎయిరోస్పేస్ రంగంలో ముఖ్యంగా వాటి నిర్వహణ, మరమ్మత్తులు, ఓవర్హాల్ వంటి సదుపాయాలతో పాటు పరికరాల తయారీ, పరిశోధన, అభివృద్ధి రంగాల్లో సాఫ్రన్, బోయింగ్, ఎయిర్ బస్, టాటా, భాbరత్ ఫోర్జ్ వంటి సంస్థలు హైదరాబాద్ను కేంద్రంగా ఎంచుకోవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. “తెలంగాణపై ఎంతో నమ్మకంతో Safran గ్రూపు తన ఫెసిలిటీ సెంటర్ ఏర్పాటుకు హైదరాబాద్ను ఎంపిక చేసుకున్నందుకు ఆ సంస్థకు మా అభినందనలు. ఈ సెంటర్ ఏర్పాటు ఎయిరోస్పెస్, రక్షణ రంగంలో తెలంగాణ అభివృద్ధిలో ఒక మైలురాయిగా నిలుస్తుంది. ఎయిర్ క్రాఫ్ట్ ఇంజిన్ సర్వీసులను అందించడంలో దేశంలోనే ఇది మొట్టమొదటి సెంటర్. ఈ ఫెసిలిటీ సెంటర్తో పాటు సాఫ్రన్కు చెందిన ఎం88 మిలటరీ ఇంజిన్ల నిర్వహణ, మరమత్తులు, ఓవర్ హాల్ (ఎంఆర్ఓ) కు శంకుస్థాపన చేసుకోవడం సంతోషకరమైన పరిణామం. ఈ MRO భారత వైమానిక దళం, నావికాదళానికి ఎంతో ఉపయోగపడుతుంది. సాఫ్రన్ దాదాపు 1300 కోట్ల రూపాయల ప్రారంభ పెట్టుబడితో ఏర్పాటు చేసిన ఈ సెంటర్ ద్వారా వెయ్యి మందికిపైగా నైపుణ్యం కలిగిన సాంకేతిక నిపుణులు, ఇంజనీర్లకు ఉపాధి లభిస్తుంది. పెట్టుబడులను ఆహ్వానించడం, పారిశ్రామికాభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం ప్రగతిశీల విధానాలను అవలంభిస్తోంది. తెలంగాణ అమలు చేస్తోన్న ఎస్ఎంఇ విధానం దేశంలోనే అత్యుత్తమమైన వాటిల్లో ఒకటిగా నిలిచింది. ఇక్కడి ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాలు, ఎయిరోస్పేస్ పార్కులు, ఎస్ఈజెడ్లు ప్రపంచ స్థాయి ప్రముఖ కంపెనీల నుంచి భారీ పెట్టుబడులను ఆకర్షించాయి. ఎయిరోస్పేస్ రంగంలో గతేడాది ఎగుమతులు రెట్టింపయ్యాయి. గడిచిన 9 నెలల కాలంలో ఎగుమతులు 30 వేల కోట్లకు పైగా చేరుకుని, మొదటిసారి ఫార్మా ఎగుమతులను అధిగమించడం గమనార్హం. ఎయిరోస్పేస్ రంగంలో తెలంగాణ కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ నుంచి అవార్డును పొందింది. రాష్ట్రంలో నెలకొల్పిన యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ ద్వారా విమానాల నిర్వహణ అంశాలపై ప్రత్యేక శిక్షణ ఇచ్చే అంశంపై ప్రభుత్వం దృష్టి పెడుతోంది. నైపుణ్యతను మెరుగుపరచడానికి టాటా టెక్నాలజీస్ సంస్థ భాగస్వామ్యంతో రాష్ట్రంలోని 100 ఐటీఐలను అడ్వాన్స్ డ్ టెక్నాలజీ సెంటర్లుగా తీర్చిదిద్దాం. ప్రపంచ దేశాల్లోనే అగ్రశ్రేణి నగరాలతో పోటీ పడాలన్న సంకల్పంతో హైదరాబాద్ విమానాశ్రయం సమీపంలో 30 వేల ఎకరాల విస్తీర్ణంలో భారత్ ఫ్యూచర్ సిటీని నిర్మిస్తున్నాం. తెలంగాణ సమగ్ర అభివృద్ధి కోసం స్పష్టమైన ప్రణాళికను ఆవిష్కరించడానికి డిసెంబర్ 8, 9 తేదీల్లో ఫ్యూచర్ సిటీలో నిర్వహిస్తున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్కు అందరినీ ఆహ్వానిస్తున్నాం. భారత లక్ష్యాలను చేరుకోవడంలో భాగస్వామిగా ఉండాలని, 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక శక్తిగా తెలంగాణను తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నాం..” అని ముఖ్యమంత్రి వివరించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర పరిశ్రమలు ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, సాఫ్రన్ గ్రూప్ చైర్మన్ రాస్ మెకలెన్స్, సీఈఓ, డైరెక్టర్ ఒలివర్ అండ్రీస్, ఎయిర్క్రాఫ్ట్ ఇంజిన్స్ సీఈవో స్టీఫేన్ క్యూయెల్, జిఎంఆర్ గ్రూపు సంస్థల చైర్మన్ జిఎం రావుతో పాటు ఇతర ప్రతినిధులు పాల్గొన్నారు.
Madhapur |బోర్డు తిప్పిన మరో ఐటీ కంపెనీ
Madhapur | బోర్డు తిప్పిన మరో ఐటీ కంపెనీ 400 మంది బలి!
Nizamabad |ఘనంగా భారత రాజ్యాంగ దినోత్సవం
Nizamabad | ఘనంగా భారత రాజ్యాంగ దినోత్సవం Nizamabad | కమ్మర్ పల్లి,
నాకు సపోర్ట్ గా నిలిచినందుకు థాంక్యూ: అరుణాచల్ మహిళ
చైనాలోని షాంఘై పుడాంగ్ విమానాశ్రయంలో తన భారత పాస్పోర్ట్ను గుర్తించకుండా చైనా అధికారులు నిరాకరించారని భారత మహిళ, పెమా వాంగ్జోమ్ థాంగ్డోక్ వెల్లడించారు.ఈ సమయంలో తనకు మద్దతుగా నిలిచిన వారికి, అలాగే భారత విదేశాంగశాఖ అధికారులు చూపిన సహాయానికి ఆమె కృతజ్ఞతలు తెలిపారు.అయితే, తన ఇబ్బందులను కూడా సోషల్ మీడియాలో ట్రోల్ చేసేవారికి రిప్లై ఇచ్చేంత సమయం తనకు లేదని వెల్లడించారు. జపాన్కు వెళ్లే విమానంలో ఎక్కనివ్వలేదు: పెమాతన వద్ద చెల్లుబాటైన వీసా ఉన్నప్పటికీ, చైనా అధికారులు […] The post నాకు సపోర్ట్ గా నిలిచినందుకు థాంక్యూ: అరుణాచల్ మహిళ appeared first on Visalaandhra .
దిల్లీ కేసులో కారు బాంబర్ ఉమర్కు ఆశ్రయం కల్పించిన ఫరీదాబాద్ వ్యక్తి అరెస్ట్
దిల్లీ పేలుడు ఘటనపై ముమ్మర దర్యాప్తు కొనసాగుతున్నది.ఈ ఘటనలో చనిపోయిన సూసైడ్ బాంబర్ ఉమర్ నబీకి ఆశ్రయమిచ్చిన ఫరీదాబాద్ వాసి షోయబ్ను జాతీయ దర్యాప్తు సంస్థ అధికారులు తాజాగా అరెస్టు చేశారు.దీంతో ఈ కేసులో ఇప్పటి వరకు అరెస్టైన వారి సంఖ్య ఏడు కు చేరింది.షోయబ్ ఉమర్కు పది రోజులపాటు తన ఇంట్లో ఆశ్రయమివ్వడమే కాకుండా, ఎర్రకోట వద్ద జరిగిన ఉగ్ర దాడికి ముందు పేలుడు పదార్థాలను కూడా సరఫరా చేసినట్టు తెలిపారు. డా.ముజమ్మిల్ షకీల్ సమాచారంతో […] The post దిల్లీ కేసులో కారు బాంబర్ ఉమర్కు ఆశ్రయం కల్పించిన ఫరీదాబాద్ వ్యక్తి అరెస్ట్ appeared first on Visalaandhra .
రుద్రంగి(జనం సాక్షి): తెలంగాణ తెలంగాణలో సర్పంచ్ ఎన్నికలు ఎప్పుడెప్పుడా అని చాలామంది ఆశావాహులు ఎదురుచూస్తున్నారు. స్థానిక సంస్థల నోటిఫికేషన్ కోసం గల్లి లీడర్లు ఆశగా చూస్తున్నారు. స్థానికంగా …
29 Labor Laws |లేబర్ కోడ్లను రద్దు చేయాలి…
29 Labor Laws | లేబర్ కోడ్లను రద్దు చేయాలి… 29 Labor
TDP : ఏంటో అనుకుంటాం కానీ.. అందరూ సవ్యంగా ఉంటారా ఏంటి?
తెలుగుదేశం పార్టీకి ఈసారి ఏంటో కానీ అధినాయకుడు ఒకవైపు లాగుతుంటే.. ఎమ్మెల్యేలు మరొక వైపు లాగుతున్నారు
గురువారం రాశి ఫలాలు (27-11-2025)
మేషం సోదరులతో ఆస్తి వివాదాలు పరిష్కార మౌతాయి. సన్నిహితులతో సఖ్యత కలుగుతుంది. వృత్తి, వ్యాపారాలలో ఆశించిన పురోగతి సాధిస్తారు. దూరప్రాంతాల బంధువుల నుంచి శుభవార్తలు అందుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వృషభం ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. వ్యాపార, ఉద్యోగాలలో కొద్దిపాటి చికాకులు తప్పవు. చేపట్టిన పనులు ముందుకు సాగవు. దూర ప్రయాణాలు వలన శ్రమాధిక్యత పెరుగుతుంది. బంధువులతో స్వల్ప వివాదాలు ఉంటాయి. ఆర్థిక విషయాలు నిరుత్సాహ పరుస్తాయి._ మిధునం చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. చిన్ననాటి మిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది. వృత్తి, వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. కుటుంబ సభ్యులతో శుభకార్యాలలో పాల్గొంటారు. మొండి బాకీలు వసూలవుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలంగా సాగుతాయి. కర్కాటకం విద్యార్థులకు నిరుత్సాహం తప్పదు. మిత్రులతో అకారణ వివాదాలు కలుగుతాయి. చేపట్టిన పనులలో శ్రమ పెరుగుతుంది. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు వలన మానసిక ప్రశాంతత ఉండదు. ఆరోగ్యం మరింత అప్రమత్తంగా వ్యవహరించాలి. సింహం కుటుంబ వ్యవహారాలలో కీలక నిర్ణయాలు అమలు చేస్తారు. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చూడతారు. బంధువులతో వివాదాల పరిష్కార దిశగా సాగుతాయి. వ్యాపార, ఉద్యోగాలలో ప్రోత్సాహకర వాతావరణం ఉంటుంది. సన్నిహితుల నుండి శుభవార్తలు అవుతాయి. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా సాగుతాయి. కన్య గృహమున చిత్రమైన సంఘటనలు చోటుచేసుకుంటాయి. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాలలో ఆశించిన పురోగతి సాధిస్తారు. ఆర్థిక విషయాలు సంతృప్తినిస్తాయి. విలువైన వస్తువులు బహుమతులుగా పొందుతారు. తుల విద్యార్థుల ప్రయత్నాలు కొంత నిరాశ ఇస్తాయి. చేపట్టిన వ్యవహారాలలో స్వల్ప ఆటంకాలు ఉంటాయి. వృత్తి, వ్యాపారాలలో గందరగోళ పరిస్థితులు ఉంటాయి. నిరుద్యోగులకు ఒక వార్త ఊరటనిస్తుంది. ఆర్థిక లావాదేవీలు మందగిస్తాయి. వృత్తి ఉద్యోగాలలో శ్రమ పెరుగుతుంది. వృశ్చికం ఇంటా బయట బాధ్యతలు మరింత పెరుగుతాయి. చేపట్టిన పనులలో వ్యయప్రయాసలు అధికమవుతాయి. వృధా ఖర్చులు పెరుగుతాయి. కుటుంబ సభ్యులతో వివాదాలు మానసిక సమస్యలు కలిగిస్తాయి. కుటుంబ వ్యవహారాలలో స్వంత ఆలోచనలు కలసిరావు. ధనస్సు వ్యాపార, ఉద్యోగాలలో ఆశించిన పురోగతి కనిపిస్తుంది. నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి. చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. స్థిరాస్తి క్రయ విక్రయాలలో లాభాలు అందుకుంటారు. కుటుంబ సభ్యులతో శుభకార్యాల్లో పాల్గొంటారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. మకరం సన్నిహితులతో విందువినోద కార్యకమాలలో పాల్గొంటారు. నిరుద్యోగులకు నూతన ఉద్యోగయోగం ఉన్నది. వృత్తి, వ్యాపారాలలో ఆశించిన విధంగా ముందుకు సాగుతాయి. సన్నిహితులతో వివాదాలు తీరతాయి. నూతన భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. కుంభం కుటుంబ సభ్యులతో ఊహించని వివాదాలు కలుగుతాయి. వృత్తి, వ్యాపారాలలో చికాకులు పెరుగుతాయి. ఆర్థిక లావాదేవీలు మందకొడిగా సాగుతాయి. వృధా ఖర్చులు పెరుగుతాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. ఉద్యోగ వాతావరణం సమస్యత్మకంగా ఉంటుంది. మీనం ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. చేపట్టిన పనుల్లో స్వల్ప ఆటంకాలు తప్పవు. ఆర్థిక ఇబ్బందులుంటాయి. వృత్తి, వ్యాపారాలలో నిరుత్సాహ వాతావరణం ఉంటుంది. కుటుంబ సభ్యులతో మాటపట్టింపులు చికాకు పరుస్తాయి. నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు.
School |ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దబడతారు..
School | ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దబడతారు.. School | కమ్మర్ పల్లి, ఆంధ్ర
Dr. BR Ambedkar |ఘనంగా భారత రాజ్యాంగ దినోత్సవం
Dr. BR Ambedkar | ఘనంగా భారత రాజ్యాంగ దినోత్సవం Dr. BR
బంగాళాఖాతంలో రెండు వాయుగుండాలు..ఈ జిల్లాల్లో అతిభారీ వర్షాలు..
ఆంధ్రప్రదేశ్ ప్రజలకు వాతావరణ హెచ్చరిక. రాష్ట్రంలో వర్షాలు దంచికొట్టబోతున్నాయి.ప్రస్తుతం బంగాళాఖాతంలో ఒక వాయుగుండం కొనసాగుతుండగా, త్వరలో మరొకటి ఏర్పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ పరిస్థితులు సూచిస్తున్నాయి.మలక్కా జలసంధి పరిసరాల్లో ఉన్న తీవ్ర అల్పపీడనం మంగళవారం ఉదయం వాయుగుండ స్థాయికి చేరుకున్నది. ఇది ఇంకా బలపడి ముందుగా వచ్చే 24 గంటల్లో పశ్చిమ దిశగా, తర్వాతి 24 గంటల్లో పశ్చిమ-వాయువ్య దిశగా ప్రయాణించే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనావేసింది. ఇదే వ్యవస్థ తుపానుగా మారే అవకాశాలు కూడా […] The post బంగాళాఖాతంలో రెండు వాయుగుండాలు..ఈ జిల్లాల్లో అతిభారీ వర్షాలు.. appeared first on Visalaandhra .
No. 136 |ప్రభుత్వ భూమి స్వాధీనం
No. 136 | ప్రభుత్వ భూమి స్వాధీనం No. 136 | ఖమ్మం,
Accident |ప్రమాదాలు నివారించేందుకు..
Accident | ప్రమాదాలు నివారించేందుకు.. Accident, నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ : రహదారి
Corruption |విజిలెన్స్ అవగాహన వారోత్సవాలు
Corruption | విజిలెన్స్ అవగాహన వారోత్సవాలు ..విద్యార్థులు అవినీతికి దూరంగా ఉండాలి…..విజిలెన్స్ అవగాహన
Utkoor | 19వసారి రక్తదానం Utkoor | ఊట్కూర్, ఆంధ్రప్రభ : నారాయణపేట
Nagar Kurnool |కలెక్టర్ను కలిసిన నూతన ఎస్పీ
Nagar Kurnool | కలెక్టర్ను కలిసిన నూతన ఎస్పీ Nagar Kurnool |
AP | అదే.. ప్రభుత్వ ఆశయం.. AP, చిత్తూరు, ఆంధ్రప్రభ బ్యూరో :
Pawan Kalyan : గత పాలకుల వల్లనే ఈ కష్టాలు
గత ప్రభుత్వం చేసిన తప్పుల వల్లనే కొబ్బరి రైతులు నష్టపోయారని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అన్నారు.
నార్సింగీలో భార్యకు వీడియో కాల్ చేసి.. ఉరేసుకున్న భర్త
హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా గండిపేట్ మండలం నార్సింగీ లో భర్త అత్మహత్యాయత్నం చేశాడు. భార్యకు వీడియో కాల్ చేసి మాట్లాడుతూ భర్త మహ్మద్ వాజీద్ ఫ్యాన్ కు ఉరి వేసుకున్నాడు. వెంటనే ఈ విషయాన్ని తమ అత్త ఇంటి వారికి భార్య చెప్పింది. తలుపులు బద్దలు గొట్టి వాజీద్ ను సోదరులు కాపాడి హుటాహుటిన ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. వాజీద్ పరిస్థితి విషమంగా ఉందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. కుటుంబ కలహాల నేపథ్యంలోనే వాజీద్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. నార్సింగీ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Pawan Kalyan : పవన్ కల్యాణ్ కొత్త కారణాలను వెతుక్కోవాల్సిందేనా?
Pawan Kalyan : పవన్ కల్యాణ్ కొత్త కారణాలను వెతుక్కోవాల్సిందేనా?
Adilabad |కోడ్ కూసింది.. ఫ్లెక్సీల తొలగింపు
Adilabad | కోడ్ కూసింది.. ఫ్లెక్సీల తొలగింపు Adilabad | ఉట్నూర్, ఆంధ్రప్రభ
President |రాజ్యాంగమే మార్గదర్శి : రాష్ట్రపతి
President | రాజ్యాంగమే మార్గదర్శి : రాష్ట్రపతి President | ఢిల్లీ, ఆంధ్రప్రభ
ఉక్రెయిన్-రష్యా మధ్య శాంతి దిశగా అడుగులు..
28 పాయింట్ల ప్రణాళిక రూపొందించిన ట్రంప్ఉక్రెయిన్-రష్యా మధ్య శాంతి ఒప్పందం కుదరబోతోందన్న వార్తలు అంతర్జాతీయ వేదికలపై బలంగా వినిపిస్తున్నాయి.అమెరికా కూడా శాంతి పురోగతి త్వరలోనే కనబడవచ్చని చెప్పినా, ఇంకా చర్చలు కొనసాగుతున్నాయని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ పేర్కొంటున్నారు.దీంతో శాంతి ఒప్పందంపై ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు.తాజాగా,ట్రంప్ మధ్యవర్తిత్వంతో ఉక్రెయిన్-రష్యా శాంతి చర్చల కోసం 28 అంశాల ప్రత్యేక ప్రణాళిక సిద్ధమైంది.దీనిని అమలు చేయడంలో భాగంగా, అమెరికా ప్రతినిధి బృందం రెండు దేశాల మధ్య చర్చలను ముందుకు […] The post ఉక్రెయిన్-రష్యా మధ్య శాంతి దిశగా అడుగులు.. appeared first on Visalaandhra .
protest |లేబర్ కోడ్స్ రద్దు చేయాలి
protest|చిత్తూరు, ఆంధ్రప్రభ బ్యూరో : నాలుగు లేబర్కోడ్ లు అమలు కోసం కేంద్రం
Chittoor |స్పెషల్ సమ్మరీ రివిజన్..
Chittoor | స్పెషల్ సమ్మరీ రివిజన్.. Chittoor, ఆంధ్రప్రభ : భారత ఎన్నికల
Chief Minister |రైతులు సద్వినియోగం చేసుకోవాలి
Chief Minister | రైతులు సద్వినియోగం చేసుకోవాలి Chief Minister | వెదురుకుప్పం,

24 C