రాయల్ ర్యాప్చీ సంస్థ ‘టీబీడీ’ ఓటీటీని దుబాయ్లో లాంచ్ చేసింది. హైదరాబాద్లో నిర్వహించిన లోగో లాంచ్ కార్యక్రమానికి సంస్థ ఎండి ధరమ్ గుప్తా, సీఈఓ సునీల్ భోజ్వానీ, డి.యస్.రావు, వి. సముద్ర, వి.యన్. ఆదిత్య, చంద్రమహేష్, ఇ.సత్తిబాబు, శివనాగు, బసిరెడ్డి, సురేష్ కొండేటి తదితరులు హాజరయ్యారు. ప్రముఖ నిర్మాత కె.కె. రాధామోహన్ చేతుల మీదుగా ఈ యాప్ లాంచ్ ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా టిబిడి ఎండి ధరమ్గుప్తా మాట్లాడుతూ టిబిడి ఓటీటీ సబ్స్క్రిప్షన్ నెలకు కేవలం రూ.10 మాత్రమేనని అన్నారు.
రైతులు నాణ్యమైన పత్తిని తీసుకురావాలి…
మోత్కూర్, ఆంధ్రప్రభ: రైతులు నాణ్యమైన పత్తిని సీసీఐ కొనుగోలు కేంద్రాలకు తీసుకువస్తేనే ప్రభుత్వ
తాడ్వాయిలో కాంగ్రెస్ కార్యకర్తల సంబరాలు..
తాడ్వాయి, ఆంధ్రప్రభ: జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ భారీ మెజారిటీతో
We are happy with how people are warming up to Kaantha – Rana
Kaantha starring Dulquer Salmaan, Bhagyashri Borse, Samuthirakani, Rana Daggubati has released to highly positive reviews and praises for DQ’s performance. Bhagyashri shocked many with her Kumari character, being a newcomer. Rana Daggubati and Dulquer have produced the film and Rana interacted with media about the film. He stated that Telugu people are taking time to […] The post We are happy with how people are warming up to Kaantha – Rana appeared first on Telugu360 .
మిర్యాలగూడ సబ్రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీబీ సోదాలు
నల్గొండ జిల్లా, మిర్యాలగూడ : మిర్యాలగూడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో అవినీతి, అక్రమాలు
15 Nov Cartoon |ఆంధ్రప్రభలో నేటి కార్టూన్ ఔరా
15 Nov Cartoon | ఆంధ్రప్రభలో నేటి కార్టూన్ ఔరా 15 Nov
చెట్టు తల్లి తిమ్మక్క కన్నుమూత
చెందిన పర్యావరణవేత్త, వృక్షమాతగా పేరొందిన సాలుమరద తిమ్మక్క శుక్రవారం కన్నుమూశారు.114 పంవత్సరాల పద్మశ్రీ తిమ్మక్క స్థానిక ప్రైవేటు ఆసుపత్రిలో అనారోగ్య సమస్యతో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారని కుటుంబ సభ్యులు ఓ ప్రకటనలో తెలిపారు. జూన్ 30వ తేదీ 1911లో జన్మించిన తిమ్మక్క వృక్షోరక్షతి రక్షిత తపనతో కర్నాటకలోని హులికల్ కుదూర్ మధ్య నాలుగున్నర కిలోమీటర్ల వరకూ వేలాది మొక్కలను నాటడమే కాకుండా, వాటి రక్షణకు పాటుపడినందుకు ఆమెకు పలు పురస్కారాలు దక్కాయి, నిరాడంబర జీవితం , పిల్లలు లేని తనకు చెట్లే సంతానం అనే ఆలోచనతో జీవితాన్ని అంకితం చేసిన మహిళగా పేరొందారు. హంపీ వర్శిటీ , జాతీయ పౌర పురస్కారం, ఇందిరా ప్రియదర్శిని వృక్షమిత్ర అవార్డు వంటి అనేక విశిష్ట గౌరవాలను ఆమె తన సేవకు గుర్తింపుగా ఆశించకుండానే పొందారు. వీటి గురించి పట్టించుకోకుండా చెట్ల మధ్యనే గడిపారు. ఆమె మృతి పట్ల కర్నాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సంతాపం వ్యక్తం చేశారు. మాజీ ప్రధాని దేవెగౌడ, కుమారస్వామి , ఉప ముఖ్యమంత్రి డికె శివకుమార్ , యడ్యూరప్ప ఇతర కన్నడ నేతలు నివాళులు అర్పించారు. ప్రకృతి పర్యావరణం పట్ల ఆమె ప్రేమ ఆమె పవిత్ర ప్రకృతిలో సముచిత స్థానం పదిలం అవుతుందని సిఎం సిద్ధరామయ్య స్పందించారు.
ప్రజా పాలన ఫలితం జూబ్లీ విజయం: మంత్రి అడ్లూరి
సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని రెండేళ్ల ప్రజా పాలన ఫలితమే జూబ్లీహిల్స్ కాంగ్రెస్ విజయమని తెలంగాణ ఎస్సీ ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ విజయం సాధించిన సందర్భంగా ధర్మారం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గాగిరెడ్డి తిరుపతిరెడ్డి ఆధ్వర్యంలో పార్టీ నాయకులు కార్యకర్తలు, అభిమానులు శుక్రవారం నాడు స్థానిక అంబేద్కర్ చౌరస్తాలో సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన మంత్రి లక్ష్మణ్ కుమార్ సంబరాల్లో పాల్గొన్నారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి అనంతరం బాణాసంచ పేల్చి స్వీట్లు పంపిణీ చేశారు. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి మంత్రి లక్ష్మణ్ కుమార్ పాలాభిషేకం చేశారు. అనంతరం మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం తో పాటు సీఎం రేవంత్ రెడ్డి పై విశ్వాసం నమ్మకంతో ఓటు వేసిన జూబ్లీహిల్స్ ఓటర్లకు కృతజ్ఞతలు తెలిపారు. గడిచిన రెండు సంవత్సరాల కాలంలో తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారెంటీలలో నాలుగింటిని అమలు చేసిందని వాటి ఫలితమే ఈనాటి విజయానికి కారణమని లక్ష్మణ్ కుమార్ చెప్పారు. జూబ్లీహిల్స్ ఎన్నికల ఫలితాన్ని ఆదర్శంగా తీసుకొని మరింత సమర్థవంతమైన పరిపాలన అందిస్తామని లక్ష్మణ్ కుమార్ చెప్పారు. తమ ప్రభుత్వం ఎప్పుడు ప్రజల పక్షాన ఉంటుందని బి ఆర్ ఎస్, బిజెపి ఎన్ని అబద్ధాలు ఆడిన దొంగ మాటలు చెప్పిన ప్రజలు కాంగ్రెస్ చేసిన అభివృద్ధిని చూసి ఓటు వేశారని ఇప్పటికైనా వక్రబుద్ధి మానుకోవాలని సూచించారు. కేటీఆర్, హరీష్ రావు చేసిన ప్రచారాన్ని ప్రజలు తిప్పి కొట్టారని నీతి నిజాయితీకి పట్టం కట్టారని లక్ష్మణ్ కుమార్ తెలిపారు. వచ్చే 20 ఏళ్లు తమ పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉంటుందని గుర్తుంచుకోవాలని లక్ష్మణ్ కుమార్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గాగిరెడ్డి తిరుపతిరెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ లావుడియా రూప్లనాయక్, వైస్ చైర్మన్ అరిగే లింగయ్య, కిలవనపర్తి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం అధ్యక్షులు సంతోష్, యువజన కాంగ్రెస్ ధర్మపురి నియోజకవర్గ అధ్యక్షులు యశోద అజయ్, ధర్మారం మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షులు సోగాల తిరుపతి, కాంగ్రెస్ పార్టీ సేవాదళ్ జిల్లా అధ్యక్షులు బొల్లి స్వామి, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు జనగామ తిరుపతి,పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
వనపర్తి జిల్లా సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఎసిబి అధికారుల తనిఖీలు
వనపర్తి జిల్లా సబ్ రిజిస్టర్ కార్యాలయంలో అవినీతి నిరోధక శాఖ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు.అవినీతి ఆరోపణలు రావడంతో శుక్రవారం మధ్యాహ్నం 3: 30 నిమిషాలకు మహబూబ్నగర్ రేంజ్ డిఎస్పి బాలకృష్ణతోపాటు ఇద్దరు ఎస్సైలు సిబ్బందితో కలిసి కార్యాలయంలో విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. కార్యాలయంలో ఉన్న డాక్యుమెంట్ రైటర్స్, కార్యాలయసిబ్బంది,వివిధ పనుల నిమిత్తం వచ్చిన వారిని బయటికి వెళ్లకుండా లోపలనే ఉంచి వారితో ఉన్న డాక్యుమెంట్ లను క్షుణ్ణంగా పరిశీలించి, రైటర్స్,కార్యాలయ సిబ్బంది వద్ద ఉన్న నగదును స్వాధీనం చేసుకున్నారు.లోపల ఉన్న ప్రతి ఒక్కరి వివరాలతో పాటు,ఏ పని నిమిత్తం వచ్చారనే సమాచారంను సేకరించారు. అనంతరం డీఎస్పీ సీహెచ్ బాలకృష్ణ మాట్లాడుతూ గత కొంత కాలంగా సబ్ రిజిస్టర్ కార్యాలయంపై అవినీతి ఆరోపణలు వస్తున్నాయని, ఈ నేపథ్యంలో శుక్రవారం ఆకస్మిక తనిఖీలు చేపట్టడం జరిగింది.ఈ తనిఖీల్లో పలు రికార్డులతో పాటు కార్యాలయ,డాక్యుమెంట్ రైటర్స్ సిబ్బంది ఫోన్లు స్వాధీనం చేసుకున్నాం.పూర్తి స్థాయిలో విచారణ చేపట్టాక మీడియాకు వివరాలు వెల్లడిస్తాం.జిల్లాలో ఎవరైనా ప్రభుత్వ అధికారులు,సిబ్బంది లంచం అడిగితే నేరుగా ఏసీబీ టోల్ ఫ్రీ నెంబర్ 1064,91543 88974 కి సమాచారం ఇస్తే చర్యలు తీసుకుంటాం. సమాచారం ఇచ్చిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతాం అని తెలిపారు. అనంతరం వివిధ పనుల నిమిత్తం వచ్చిన వారిని అక్కడ నుంచి పంపించేసి కార్యాలయంలో అధికారుల సోదాలు కొనసాగిస్తున్నారు. పూర్తి వివరాలు వెల్లడించేందుకు సమయం పడుతుందని తెలిపారు. ఉలిక్కిపడ్డ అధికారులు సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఏసీబీ అధికారుల విస్తృత అకస్మిక తనిఖీల నేపథ్యంలో జిల్లాలోని వివిధ శాఖలలో పనిచేసే అధికారులు,సిబ్బంది ఉలికిపడ్డారు.ఈ సమాచారం తెలుసుకున్న పలు ప్రభుత్వ శాఖల అధికారులు ఆ సమయానికి కార్యాలయాల్లో ఉండకుండా బయటికి వెళ్లారు.మొదట ఏసీబీ జిల్లాకు వచ్చి తనీఖిలు చేస్తున్నారనే సమాచారం లేక పలువురు అధికారులు ఉక్కిరిబిక్కిరి అయ్యారు.రవాణా శాఖ కార్యాలయంలో తనిఖీలు చేస్తున్నారనే తప్పుడు సమాచారం రావడంతో పలువురు మీడియా సిబ్బంది అక్కడికి వెళ్ళి ఆరా తీయగా...అక్కడ పనిచేసే ఏజెంట్లు ,సిబ్బంది అక్కడి నుంచి వెళ్లిపోయారు.అనంతరం సబ్ రిజిస్టర్ కార్యాలయంలో అకస్మిక తనిఖీలు చేస్తున్నారనే సమాచారం రావడంతో పలు శాఖల అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.
Shiva Re-release dominates Friday Releases
This Friday, Dulquer Salmaan and Rana Daggubati’s Kaantha, Santhana Prapthirasthu, Love OTP, Gopi Galla Goa Trip, Jigris released in the Telugu states. Apart from this, Nagarjuna’s cult classic film Shiva has been remastered and it was released after 36 years in theatres. Dominating all the five new releases, Shiva performed well and opened on a […] The post Shiva Re-release dominates Friday Releases appeared first on Telugu360 .
కామారెడ్డి, తాడ్వాయి (ఆంధ్రప్రభ): జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు తాడ్వాయి పోలీస్ స్టేషన్లో
Shraddha Kapoor and Nora Fatehi named in a Drug Probe
Bollywood beauties Shraddha Kapoor and Nora Fatehi have been named in a Rs 252 crore drug trafficking racket and it is linked to underworld don Dawood Ibrahim. Shraddha Kapoor’s brother Siddhanth Kapoor too is named in the drug probe. Other celebrities are Orry, Abbas Mustan, Zeeshan Siddiqui. The investigation told that parties were organized in […] The post Shraddha Kapoor and Nora Fatehi named in a Drug Probe appeared first on Telugu360 .
Prabhas to be seen in a New Makeover
Prabhas is stepping into a bold new avatar for his upcoming film Spirit. Director Sandeep Reddy Vanga asked him to grow his beard and moustache for forty-five days. The actor has taken the brief seriously. His look is now shaping up under the supervision of celebrity hairstylist Aalim Hakim. Aalim is well known in the […] The post Prabhas to be seen in a New Makeover appeared first on Telugu360 .
రాష్ట్రస్థాయి క్రీడా పోటీలకు..
ఉట్నూర్, (ఆంధ్రప్రభ): అదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలంలోని నర్సాపూర్(బి) ఆశ్రమోన్నత పాఠశాల విద్యార్థులు
బీహార్ ఎన్నికల్లో ఐదు స్థానాల్లో గెలిచి సత్తా చాటిన ఎంఐఎం
బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో అధికార ఎన్డీయే కూటమి భారీ విజయం దిశగా దూసుకుపోగా, అక్కడ పోటీ చేసిన అసదుద్దీన్ ఓవైసికి చెందిన ఎంఐఎం పార్టీ మరోసారి తన పట్టు నిలుపుకుంది. ముఖ్యంగా ముస్లిం జనాభా అధికంగా ఉండే సీమాంచల్ ప్రాంతంలో ఆ పార్టీ తన సత్తా చాటింది. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో 23 స్థానాల్లో పోటీ చేసి 5 స్థానాలను ఏఐఎంఐఎం గెలుచుకుంది. ఆ పార్టీ వర్గాల సమాచారం మేరకు అమౌర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి అక్తర్ ఉల్ ఇమాన్, బహదూర్గంజ్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తౌసీఫ్ ఆలం, జోకిహాట్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి మొహమ్మద్ ముర్షీద్ ఆలం, బైసి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గులాం సర్వార్, కొచధమాన్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి మొహమ్మద్ సర్వార్ ఆలం విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో గెలిచిన ఐదు స్థానాల్లో నాలుగు స్థానాలను 2020 ఎన్నికల్లో కూడా ఎంఐఎం పార్టీ గెలుచుకుంది.
గ్రీన్ ఫీల్డ్ ఇంటిగ్రేటెడ్ ఫుడ్ పార్క్ ఏర్పాటునకు సానుకూలత తిరుపతి, ఆంధ్రప్రభ బ్యూరో
ఏడుపాయల అమ్మవారిని దర్శించుకున్న కవిత
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత, జనం మాట కార్యక్రమంలో భాగంగా శుక్రవారం మెదక్ జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం ఏడుపాయల శ్రీ వన దుర్గ భవాని అమ్మవారిని దర్శించుకున్నారు. ఏడుపాయలకు చేరుకున్న ఆమెకు ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం కవిత ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజల అనంతరం అర్చకులు ఆమెకు అమ్మవారి తీర్థప్రసాదాలను అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కవిత కీలక అంశాలను ప్రస్తావించారు. ఘనాపూర్ ప్రాజెక్టు ఎత్తు పెంపు, మెదక్ జిల్లాలోని మెదక్, నర్సాపూర్ నియోజకవర్గాల్లో ఉన్న ఏకైక ప్రాజెక్టు అయిన ఘనాపూర్ ఆనకట్ట ఎత్తు పెంపు కోసం స్థానిక నాయకులు ప్రయత్నం చేసి, మంజూరు చేయించాలని డిమాండ్ చేశారు. ఆనకట్ట ఎత్తు పెంపు పనుల పూర్తికి 30 లక్షల రూపాయలను ప్రభుత్వం తక్షణమే మంజూరు చేయాలని కోరారు. ప్రాజెక్టు కారణంగా ముంపుకు గురైన రైతులకు చెల్లించాల్సిన పరిహారం కింద రూ.13 కోట్ల రూపాయలను కూడా ప్రభుత్వం త్వరగా మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ముంపునకు గురైన రైతులతో మాట్లాడతామని కవిత తెలిపారు. ఆనకట్ట ఎత్తు పెంచడం వలన ముఖ్యంగా ఏడుపాయల ఆలయానికి కలిగే ప్రయోజనాన్ని ఆమె వివరించారు. ఏడుపాయల వన దుర్గ భవాని ఆలయం ప్రతి సంవత్సరం వర్షాల కారణంగా ముంపుకు గురవుతోంది. ఆనకట్ట ఎత్తు పెంచడం వల్ల అమ్మవారి ఆలయం ముంపుకు గురికాకుండా ఉంటుందని కవిత పేర్కొన్నారు. అమ్మవారి దయవల్ల ఈ ప్రాజెక్టు ఎత్తు పెంచి, అమ్మవారి ఆలయమునగకుండా చూడాలని మెదక్ జిల్లా, తెలంగాణ రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారని కవిత తెలిపారు.
ఎస్ఎఇఎల్ చైర్మన్ మంత్రి లోకేష్ భేటీ
డాటా సెంటర్లపై పెట్టుబడుల ఆహ్వానం ( విశాఖపట్నం, ఆంధ్రప్రభ బ్యూరో) ఎస్ఎఇఎల్
జోగులాంబ గద్వాల జిల్లా మానవపాడు మండల పరిధిలోని బోరవెల్లి స్టేజి సమీపంలో జాతీయ రహదారి 44పై కారు బోల్తా పడిన ఘటన శుక్రవారం చోటుచేసుకుంది. హైదరాబాద్ నుండి కర్నూలు వైపు వెళ్తున్న కారును గద్వాల డిపోకు చెందిన ఆర్టిసి బస్సు కొట్టడంతో కారు బోల్తా పడింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న వారు గాయాలతో బయటపడ్డారు. ఆర్టీసి బస్సు కారును ఢీకొట్టి ఆగడంతో వెనకాల వస్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు గద్వాల ఆర్టీసీ బస్సును ఢీకొంది. ఆర్టీసీ బస్సును ప్రైవేట్ బస్సు వెనుక నుంచి ఢీకొనడంతో రెండు బస్సుల అద్దాలు ధ్వంసమయ్యాయి. సుమారు 50 మంది ప్రయాణికులు పెను ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డారు.స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు.
గట్టు జాతరలో శునకాల రేస్ #Gadwal #GattuJathara #Ambabhavani #LocalEvents #FestivalUpdates
గంజాయి విక్రయిస్తున్న ఇద్దరి అరెస్టు
ఆటోలో గంజాయి విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తులను ఎక్సైజ్ ఎస్టిఎఫ్ సిబ్బంది శుక్రవారం అరెస్టు చేశారు. నిందితుల వద్ద నుంచి 331 గ్రాముల గంజాయి, ఆటో, రెండు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. దుంప శ్రీనివాస్, కావేటి విజయ్కుమార్ కలిసి బాలాపూర్, మిథాని రోడ్డులో గంజాయి విక్రయిస్తున్నట్లు ఎక్సైజ్ సిబ్బందికి సమాచారం వచ్చింది. వెంటనే ఎస్టిఎఫ్ సిఐ నాగరాజు ఆధ్వర్యంలో సిబ్బంది అక్కడికి వెళ్లింది. ఆటోలో ఇద్దరు నిందితులు గంజాయి విక్రయిస్తుండగా పట్టుకున్నారు. వారి వద్ద నుంచి గంజాయి స్వాధీనం చేసుకుని వారిని అదుపులోకి తీసుకున్నారు. కేసు దర్యాప్తు కోసం బాపూర్ ఎక్సైజ్ స్టేషన్లో అప్పగించారు. ధూల్పేట్లో... ధూల్పేట, ఝాన్సీ చౌరాయి ప్రాంతంలో గంజాయి విక్రయిస్తున్న వ్యక్తిని ఎక్సైజ్ ఎస్టిఎఫ్ సిబ్బంది అరెస్టు చేశారు. నిందితుడి వద్ద నుంచి 1.152కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నరేందర్ సింగ్, విజయలక్ష్మి, బిజిమా ది బాయి కలిసి గంజాయి విక్రయిస్తున్నారు. నరేందర్ సింగ్ను అరెస్టు చేయగా మిగతా నిందితులు పరారీలో ఉన్నారు. కేసు దర్యాప్తు కోసం నిందితుడిని ధూల్పేట్ ఎక్సైజ్ స్టేషన్లో అప్పగించారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో మజ్లిస్ అండతో కాంగ్రెస్ గెలిచింది:కిషన్ రెడ్డి
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ మజ్లిస్ అండతో గెలిచిందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి.కిషన్రెడ్డి అన్నారు. సహజంగా ఉప ఎన్నికల్లో రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీకే అడ్వాంటేజ్ ఉంటుందని తెలిపారు. ఈ ఉప ఎన్నికలో కాంగ్రెస్ విజయం రేవంత్ పాలనకు రెఫరెండం కాదనే విషయాన్ని ఎన్నికలకు ముందే చెప్పానని అన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక, బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై స్పందిస్తూ కిషన్రెడ్డి ఢిల్లీ నుంచి ప్రకటన విడుదల చేశారు. ‘జూబ్లీహిల్స్ ఎన్నికల్లో మేం ఏనాడూ గెలవలేదు. కార్పొరేటర్ ఎన్నికల్లోనూ మేం ఈ ప్రాంతంలో గెలవలేదు. అయినా తాము ప్రయత్నం చేస్తున్నాం. బీజేపీ ఎంపీ స్థానం పరిధిలోకి జూబ్లీహిల్స్ నియోజకవర్గం వస్తున్నందున బాధ్యత తీసుకుని ఎక్కువ కష్టపడ్డాం. రాజకీయ పార్టీగా తాము చేయాల్సిన పనిని చేశాం. ఫలితాన్ని మేం సమీక్షించుకుంటాం. మరింత కష్టపడి పనిచేస్తాం. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మేయర్ పీఠాన్ని గెలుచుకునే దిశగా పనిచేస్తాం’ అని కిషన్రెడ్డి పేర్కొన్నారు. బీజేపీ ఇండిపెండెంట్ గానే ఉంటుందని, ఎవరితోనూ కలవదని స్పష్టం చేశారు. బీఆర్ఎస్-, కాంగ్రెస్ పార్టీలు కోట్ల కొద్ది రూపాయలను పంచాయని, దీనిపై ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేస్తామని అన్నారు. పోలింగ్ బూత్ ముందు, ఎన్నికలకు ఒకరోజు ముందు కోట్లాది రూపాయలు పట్టుబడ్డాయని తెలిపారు. దీనికి బాధ్యులెవరో తెలియదా, డబ్బులు పంపిణీ చేసినందుకే కాంగ్రెస్ గెలిచిందని ఆ ప్రకటనలో కిషన్రెడ్డి విమర్శించారు. ఎక్కడ సమస్యలు అక్కడ ఉన్నందుకు ఓటేశారా..? రేవంత్ రెడ్డి ఏం చేశాడని జూబ్లీ హిల్స్ ఓటర్లు ఓటేయాలని కిషన్రెడ్డి ప్రశ్నించారు. ఈ నియోజకవర్గంలో ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నందుకు రేవంత్కు జనాలు ఓటేశారా? కాదు డబ్బులిచ్చి కాంగ్రెస్ గెలిచిందని ఆరోపించారు. ఈవీఎంలు బీహార్లో పనిచేయలేదా? లేక జూబ్లీహిల్స్లో మాత్రమే సరిగ్గా పనిచేశాయా? అనే ప్రశ్నకు రాహుల్ గాంధీ సమాధానం ఇవ్వాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో బిజెపికి సానుకూల పవనాలు వీస్తున్నాయి, ఇందులో సందేహం లేదు. అసెంబ్లీ ఎన్నికల్లో 8 అసెంబ్లీ సీట్లు గెలిచిన తాము పార్లమెంటు ఎన్నికలకు వచ్చేసరికి 8 ఎంపీ స్థానాల్లో గెలిచాం, మా విశ్లేషణ ప్రకారం పార్లమెంటు ఎన్నికల ఫలితాల ఆధారంగా 57 అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ అద్భుతమైన ఫలితాలను సాధించిందని అన్నారు. ఆ తర్వాత జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ మూడింట్లో రెండుచోట్ల గెలిచాం, అది కూడా గ్రామీణ ప్రాంతాల్లోని యువత, టీచర్లు కలిసి మమ్మల్ని గెలిపించారని గుర్తు చేశారు. రానున్న రోజుల్లో రాష్ట్రంలో బీజేపీ మరింతగా విస్తరిస్తుందని కిషన్రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.
‘అఖండ-2’ నుంచి సాంగ్ విడుదల.. ఫ్యాన్స్కి పూనకాలే
హైదరాబాద్: నందమూరి బాలకృష్ణ హీరోగా, బోయపాటి శ్రీను దర్శకత్వంలో 2021లో వచ్చిన ‘అఖండ’ సినిమా ఏ రేంజ్లో సక్సెస్ అయిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఆ సినిమాకు సీక్వెల్గా ‘అఖండ-2’ సినిమా రాబోతుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన అప్డేట్స్ అన్ని ఆకట్టుకున్నాయి. కాగా, శుక్రవారం ఈ సినిమా నుంచి మొదటి సింగిల్ ‘అఖండ తాండవం’ను చిత్ర యూనిట్ విడుదల చేశారు. ఈ పాటకి తమన్ అందించిన మ్యూజిక్ హైలైట్గా నిలిచింది. శంకర్ మహదేవన్, కైలాస్ ఖేర్, దీపక్ బ్లూ ఈ పాటను ఆలపించారు. కళ్యాణ్ చక్రవర్తి ఈ పాటకు సాహిత్యం అందించారు. ఈ పాటలో ఆఘోర గెటప్లో బాలకృష్ణ అదరగొట్టారు. ఇక ఈ సినిమాను ఎం తేజస్వీని నందమూరి సమర్పణలో రామ్ ఆచంట, గోపి ఆచంట నిర్మిస్తున్నారు. డిసెంబర్ 5వ తేదీన ఈ సినిమా విడుదల కానుంది.
జూబ్లీహిల్స్లో నైతిక విజయం నాదే:మాగంటి సునీత
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో రిగ్గింగ్, రౌడీయిజం గెలిచాయని బిఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతా గోపీనాథ్ అన్నారు. ప్రతిచోట రిగ్గింగ్ చేయడం వల్లనే కాంగ్రెస్ గెలిచిందని విమర్శించారు. కాంగ్రెస్ది గెలుపే కాదు అని, నైతిక విజయం తనది, బిఆర్ఎస్ పార్టీదే అని పేర్కొన్నారు. శుక్రవారం జూబ్లీహిల్స్ ఎన్నికల కౌంటింగ్ అనంతరం యూసుఫ్గూడలో మాగంటి సునీత మీడియాతో మాట్లాడారు. ప్రజాస్వామ్యంలో అప్రజాస్వామికంగా ఎన్నికలు జరిగాయని ఆందోళన వ్యక్తం చేశారు. పోలింగ్ రోజున ఎంతో అరాచకం సృష్టించారని ఆరోపించారు. ఒక మహిళపై అంతమంది రౌడీయిజం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ లేదని అన్నారు. తాను ఏం మాట్లాడినా.. కార్యకర్తలను పరామర్శించినా తప్పుగా ప్రచారం చేశారని మండిపడ్డారు. కౌంటింగ్ రోజున ఉదయం నుంచే కౌంటింగ్ హాలులో ఆడవాళ్లపై కాంగ్రెస్ ర్యాగింగ్ మొదలుపెట్టిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిచోట రిగ్గింగ్ చేయడం వల్లనే కాంగ్రెస్ గెలిచిందని ఆరోపించారు. ఒక మహిళపై కాంగ్రెస్ నేతలు రౌడీ రాజకీయం చేశారని, ప్రజలను కాంగ్రెస్ భయబ్రాంతులకు గురిచేసిందని మండిపడ్డారు. గత ఎన్నికలు, ప్రస్తుత ఎన్నికలకు మధ్య తేడా ఏంటో ప్రజలు గమనించారని అన్నారు. తనకు మద్దతుగా నిలిచిన ప్రజలకు మాగంటి సునీత ధన్యవాదాలు తెలిపారు. ఈ ఉప ఎన్నిక నిర్వహణలో ఎన్నికల సంఘం విఫలమైందని అన్నారు.
Akhanda 2 Reflects Our Desh & Dharm: Balakrishna
Nata Simham Nandamuri Balakrishna and director Boyapati Sreenu, who together delivered a hat-trick of blockbusters, are set to enthrall audiences once again with Akhanda 2, which marks the fourth film in their collaboration. The film’s first song, The Thaandavam, was released today in Mumbai. Boyapati Sreenu expressed his happiness at beginning the promotions in Mumbai, […] The post Akhanda 2 Reflects Our Desh & Dharm: Balakrishna appeared first on Telugu360 .
జూబ్లీహిల్స్ ప్రజల ఆశలు వమ్ము చేయను: నవీన్ యాదవ్
జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలు తనపై నమ్మకంతో ఓట్లు వేశారని, ప్రజల ఆశలు వమ్ము చేయను అని జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గెలుపొందిన కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ అన్నారు. గతంలో బిఆర్ఎస్ పార్టీ అభివృద్ధి చేయలేదని, ప్రజలకు ఆ విషయం చెప్పుకోలేక తమపై దుష్ప్రచారం చేసి ఎన్నికల్లో గెలవాలని ఆ పార్టీ చూసిందని ఆరోపించారు. ప్రజలందరూ తమ ఓటుతో బిఆర్ఎస్ పార్టీ దుష్ప్రచారాలను తిప్పికొట్టారని చెప్పారు. బెదిరిస్తే ప్రజలు ఓటు వేసే రోజులు ఎప్పుడో పోయాయని ఆయన అన్నారు. కోట్ల విజయభాస్కర్రెడ్డి ఇండోర్ స్టేడియంలో శుక్రవారం రిటర్నింగ్ అధికారి నుంచి ధృవీకరణ పత్రం అందుకున్న అనంతరం నవీన్ యాదవ్ మీడియాతో మాట్లాడారు. భారీ మెజార్టీతో గెలిపించినందుకు నియోజకవర్గ ప్రజలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. తన విజయం కోసం కృషి చేసిన కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నికలు ముగిశాయని, ఇక అందరం కలిసి మన ప్రాంత అభివృద్ధి కోసం పనిచేద్దామని పిలుపునిచ్చారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గ సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తానని నవీన్ యాదవ్ అన్నారు.
Telangana |ఉన్నత స్థాయికి ఎదగాలి….
Telangana | ఉన్నత స్థాయికి ఎదగాలి…. Telangana |తాడ్వాయి, ఆంధ్రప్రభ : తాడ్వాయి
6138 కిశోర బాలికల స్నేహ సంఘాల ఏర్పాటు
మహిళా స్వయం సహాయక సంఘాల మాదిరిగానే కిశోర బాలికల కోసం స్నేహ సంఘాల ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా 19.13 లక్షల మంది కిషోర బాలికలు ఉండగా, వారి కోసం స్నేహ సంఘాలను మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క సెర్స్ సీఈఓ దివ్యా దేవరాజన్తో కలిసి శుక్రవారం ప్రజాభవన్లో ప్రారంభించారు. మహిళా స్వయం సహాయక సంఘాల మాదిరిగానే స్నేహ సంఘాలు కూడా పని చేస్తాయి. 15 నుంచి 18 సంవత్సరాల వయసు ఉన్న కిశోర బాలికల కోసం రాష్ట్ర వ్యాప్తంగా 65,615 మందితో 6,138 కిశోర బాలికల స్నేహ సంఘాలు ఏర్పాటు అవుతున్నాయి. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ ప్రతి యువతిని సురక్షితంగా, ఆరోగ్యవంతంగా, ఆత్మవిశ్వాసంతో సమాజానికి నాయకురాలిగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా స్నేహ సంఘాలు ఏర్పాటయ్యాయని అన్నారు. కిశోర బాలికల్లో ఆరోగ్య అవగాహన, మానసిక ఆరోగ్యం, రుతుక్రమ సమయంలో శుభ్రతపై శిక్షణలు, అనిమియా తగ్గింపు, సరైన పోషకాహారంపై ప్రోత్సాహం, సైబర్ భద్రత, ఆన్లైన్ దుర్వినియోగాల నివారణ, స్కిల్ ట్రైనింగ్, కెరీర్ మేళాలు, ఆర్థిక స్వావలంబపై స్నేహ సంఘాలు అవగాహన కల్పించనున్నాయని తెలిపారు. ప్రతి కిశోర బాలికను స్నేహ సంఘంలో చేర్పించడమే లక్ష్యంగా పనిచేయాలని మంత్రి సీతక్క సూచించారు. ఈ కార్యక్రమంలో కమిషన్ సభ్యురాలు గోగుల సరిత, టీజీ ఫుడ్స్ చైర్పర్సన్ ఫహీం తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీల్లో రాణించిన ఆలేరు విద్యార్థి….
నెల్లికుదురు, (ఆంధ్రప్రభ): ఎస్జీఎఫ్ 69వ అండర్-17 రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీల్లో నెల్లికుదురు మండలం
సబ్రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీబీ అధికారుల సోదాలు
ఆంధ్రప్రభ ప్రతినిధి, భూపాలపల్లి : జయశంకర్ భూపాలపల్లి జిల్లా సబ్రిజిస్ట్రార్ కార్యాలయంలో శుక్రవారం
Telangana |ఆర్థిక సహాయం అందజేత…
Telangana | ఆర్థిక సహాయం అందజేత… Telangana |కామారెడ్డి,తాడ్వాయి, ఆంధ్ర ప్రభ :
కుక్కునూరు (ఆంధ్రప్రభ) : ఏలూరు జిల్లా కుక్కునూరు (kukkunuru) మండలంలో క్షుద్రపూజల (Horror
ఉచిత వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలి
మంచిర్యాల జిల్లా, చెన్నూర్ (ఆంధ్రప్రభ): చెన్నూర్ లయిన్స్ క్లబ్ ఆధ్వర్యంలో అందిస్తున్న ఉచిత
Telangana |నవీన్ యాదవ్ గెలుపు పట్ల హర్షం…
Telangana | నవీన్ యాదవ్ గెలుపు పట్ల హర్షం… Telangana | జుక్కల్
Telangana |ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు…..
Telangana | ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు….. Telangana | రేగొండ, ఆంధ్రప్రభ
పెద్దజట్రంలో పోలీసుల ముఖాముఖి..
ఊట్కూర్ (ఆంధ్రప్రభ): గ్రామాల్లో ప్రజలంతా కలిసిమెలిసి ఉండాలని, రాబోయే పంచాయతీ ఎన్నికలు శాంతియుతంగా
కర్నూలు నగరపాలక సంస్థ కమిషనర్ పి. విశ్వనాథ్ వెల్లడి ( కర్నూలు ,
32 బంతుల్లో సెంచరీ వైభవ్ ఊచకోత #Cricket #AsiaCup #Doha #IndiaA #Vaibhav
Telangana |ఘనంగా బాలాల దినోత్సవం…
Telangana | ఘనంగా బాలాల దినోత్సవం… Telangana | నెల్లికుదురు, ఆంధ్రప్రభ :
అధికారులపై మాజీ ఎమ్మెల్యే భూమా ఫైర్ ( నంద్యాల , ఆంధ్రప్రభ బ్యూరో)
Telangana |జూబ్లీహిల్స్ గెలుపుతో మరింత బలం…
Telangana | జూబ్లీహిల్స్ గెలుపుతో మరింత బలం… Telangana | ఎండపల్లి ఆంధ్రప్రభ
Thaman promises a perfect Feast with Akhanda 2 Interval
The first single from Akhanda 2 is out today and the team interacted with the media through an event in Mumbai. The film’s music composer Thaman announced that the interval episode will offer goosebumps for the audience. “The interval reel is enough for the audience and it is worth Rs 500 for the audience. They […] The post Thaman promises a perfect Feast with Akhanda 2 Interval appeared first on Telugu360 .
విధ్వంసం సృష్టించిన వైభవ్.. సూపర్ఫాస్ట్ సెంచరీ
దోహ: ఆసియా రైజింగ్ స్టార్స్ 2025లో యుఎఇతో జరుగుతున్న మ్యాచ్లో ఇండియా ఎ తరఫున 14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ విధ్వంసం సృష్టించాడు. ఈ మ్యాచ్లో 32 బంతుల్లోనే సెంచరీ చేసి తన సత్తా నిరూపించుకున్నాడు. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న ఇండియా ఎ జట్టుకు వైభవ్ వీరోచిత బ్యాటింగ్తో 297 పరుగుల భారీ స్కోర్ సాధించింది. ఆరంభం నుంచి వైభవ్ దూకుడుగా ఆడాడు. ఆయాన్ ఖాన్ వేసిన మూడో ఓవర్లో వరుసగా 4, 6, 6 బాదిన వైభవ్.. ఆ తర్వాత జవదుల్లా బౌలింగ్లో్ మూడు ఫోర్లు ఓ సిక్సు రాబట్టాడు. రోహిద్ ఖాన్ వేసిన ఆరో ఓవర్లో రెండు ఫోర్లు కొట్టి.. 16 బంతుల్లోనే అర్థ శతకం సాధించాడు. అనంతరం ఫరాజుద్దీన్ బౌలింగ్లో వరుసగా 4, 6, 4 కొట్టాడు. పరాజుద్దీన్ తర్వాతి ఓవర్లో వరుసగా మూడు సిక్సులు బాది 98 పరుగులకు చేరుకున్నాడు. ముహమ్మద్ అర్ఫాన్ వేసిన పదో ఓవర్లో ఫోర్ కొట్టి సెంచరీ చేశాడు. శతకం చేసిన తర్వాత కూడా వైభవ్ తన దూకుడుకు బ్రేక్ వేయలేదు. హర్షిత్ కౌశిక్ బౌలింగ్లో వరుసగా నాలుగు సిక్సులు, ఓ ఫోర్ కొట్టాడు. ఆ తర్వాత రెండు సిక్సులు కొట్టి 144 పరుగుల వద్ద పరాజుద్దీన్ బౌలింగ్లో ఔట్ అయ్యాడు. వైభవ్తో పాటు కెప్టెన్ జితేశ్ శర్మ(83) పరుగులతో రాణించడంతో భారత్ 20 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 297 పరుగులు చేసింది యుఎఇ ముందు భారీ లక్ష్యాన్ని ఉంచింది.
Telangana |కాంగ్రెస్ గెలుపు పై హర్షం
Telangana | కాంగ్రెస్ గెలుపు పై హర్షం Telangana | తాడ్వాయి, ఆంధ్ర
Telangana |ఘనంగా జన్మదిన వేడుకలు.
Telangana | ఘనంగా జన్మదిన వేడుకలు. Telangana | దండేపల్లి, ఆంధ్రప్రభ :
Telangana |ప్రభుత్వ పాఠశాలల్లో సమాజ భాగస్వామ్యం అవసరం
Telangana | ప్రభుత్వ పాఠశాలల్లో సమాజ భాగస్వామ్యం అవసరం Telangana | నర్సింహులపేట,
Telangana |విద్యార్థులు ఉపాధ్యాయులైన వేళ…
Telangana | విద్యార్థులు ఉపాధ్యాయులైన వేళ… Telangana | నర్సింహులపేట, ఆంధ్రప్రభ :
Bihar verdict: Big blow to Rahul image, while ‘Brand Modi’ stays invincible
The verdict of Bihar Assembly polls, threw up quite unexpected results for both the warring sides. While Mahaghatbandhan, the alliance of Congress and Rashtryia Janata Dal (RJD) got a big shock, even National Democratic Alliance (NDA) faced pleasant surprise, as its majority exceeded its expectations. While the stunning verdict will remodel Bihar politics, it is […] The post Bihar verdict: Big blow to Rahul image, while ‘Brand Modi’ stays invincible appeared first on Telugu360 .
Telangana |డయాబెటిస్ నివారణ ర్యాలీ
Telangana | డయాబెటిస్ నివారణ ర్యాలీ Telangana | కొడకండ్ల, ఆంధ్రప్రభ :
Bihar Election 2025: How Nitish Kumar Achieved a Massive Positive Wave Even After 20 Years in Power
The National Democratic Alliance’s sweeping victory in Bihar has stunned both political analysts and rival parties. The scale of the mandate is extraordinary. The NDA surged ahead in nearly 200 out of 243 seats, while the BJP emerged as the single largest party with an exceptional strike rate. What makes this victory even more remarkable […] The post Bihar Election 2025: How Nitish Kumar Achieved a Massive Positive Wave Even After 20 Years in Power appeared first on Telugu360 .
ప్రజాపాలనకు ప్రజల గ్రీన్ సిగ్నల్..
ఓల్డ్ బోయిన్పల్లి, ఆంధ్ర ప్రభ : రాష్ట్ర అభివృద్ధి కోసం గత రెండు
Telangana |ఘనంగా స్వయంపాల దినోత్సవం..
Telangana | ఘనంగా స్వయంపాల దినోత్సవం.. Telangana | దండేపల్లి, ఆంధ్రప్రభ :
Kaantha Movie Genuine Review Analysis
The post Kaantha Movie Genuine Review Analysis appeared first on Telugu360 .
బాలల సంరక్షణ చట్టాల పునశ్చరణ తరగతుల్లో ప్రకాశం జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు
Warangal |విషయ జ్ఞానాన్ని పెంపొందింస్తుంది…
Warangal | విషయ జ్ఞానాన్ని పెంపొందింస్తుంది… Warangal | నెల్లికుదురు, ఆంధ్రప్రభ :
Kalvakuntla Kavitha : బీఆర్ఎస్ పై కవిత సంచలన ట్వీట్
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలపై సంచలన ట్వీట్ చేశారు
జూబ్లీహిల్స్ రిజల్ట్.. కవిత ఆసక్తికర పోస్ట్
హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితాలు శుక్రవారం వెలువడిన విషయం తెలిసిందే. ఈ ఫలితాల్లో అధికార కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయారు. అయితే ఈ ఫలితాల తర్వాత తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ఎక్స్లో పెట్టిన ఓ పోస్ట్ ఆసక్తికరంగా మారింది. ‘కర్మ హిట్స్ బ్యాక్’ అంటూ ఆమె పోస్ట్ పెట్టారు. జూబ్లీహిల్స్ ఫలితాల్లో బిఆర్ఎస్ పార్టీ ఓటమిని ఉద్దేశించే ఆమె ఈ పోస్ట్ పెట్టి ఉంటారని నెటిజన్లు భావిస్తున్నారు. ఇక ఈ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్కు 98,988 ఓట్లు రాగా, బిఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతకు 74,259 ఓట్లు పోల్ అయ్యాయి. బిజెపి అభ్యర్థి దీపక్ రెడ్డికి 17,061 ఓట్లు వచ్చి.. డిపాజిట్ గల్లంతు అయింది.
WGL |విద్యార్థుల శ్రేయస్సే లక్ష్యం..
ములుగు, (ఆంధ్రప్రభ): శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయంలో విద్య, మౌలిక
Adilabad |స్వచ్చందంగా గుడిసెల తొలగింపు..
Adilabad | స్వచ్చందంగా గుడిసెల తొలగింపు.. Adilabad | దండేపల్లి, ఆంధ్రప్రభ :
Cantonment |ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు
Cantonment | ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు అంగన్వాడి కేంద్రంలో కేక్ కట్
Narayanpet |లక్ష్యసాధన కోసం కృషి చేయాలి
Narayanpet | లక్ష్యసాధన కోసం కృషి చేయాలి Narayanpet | నారాయణపేట ప్రతినిధి,
Asifabad |ప్రతి ఒక్కరికి స్వాతంత్ర ఫలాలు అందాలి…
Asifabad | ప్రతి ఒక్కరికి స్వాతంత్ర ఫలాలు అందాలి… Asifabad | జైనూర్,
కురాష్ ఆట క్రీడల్లో ప్రతిభ చాటిన జివిఇ జెడ్పీ గర్ల్స్ హైస్కూల్ విద్యార్థినీలు
విశాలాంధ్ర ధర్మవరం:: ఇటీవల ఎస్ జి ఎఫ్ స్కూల్ గేమ్స్ లో రాష్ట్ర పోటీలు నిర్వహించడం జరిగింది. హెచ్డిఎఫ్ సెక్రటరీ వారి ఆధ్వర్యంలో ఈ కురాష్ గేమ్ నిర్వహించారు. ఈ సందర్భంగా హెడ్మాస్టర్ సుమన మాట్లాడుతూ ఇందులో జివి ఈ జెడ్పి గర్ల్స్ స్కూలుకు చెందిన 8వ తరగతి విద్యార్థి వి.సింధు అండర్ 14 మైనస్ 32 కేజీల విభాగంలో ప్రతిభ కనబరిచిందని, తదుపరి గోల్డ్ మెడల్ సాధించడం జరిగిందన్నారు. అనంతరం డిసెంబర్ 15వ తేదీ నుంచి […] The post కురాష్ ఆట క్రీడల్లో ప్రతిభ చాటిన జివిఇ జెడ్పీ గర్ల్స్ హైస్కూల్ విద్యార్థినీలు appeared first on Visalaandhra .
Jupally |బీఆర్ఎస్కు చెంపదెబ్బ..
Jupally | బీఆర్ఎస్కు చెంపదెబ్బ.. Jupally | జూబ్లీహిల్స్ : జూబ్లీహిల్స్ ఉప
Nizamabad |గొనుగోలుకు చివరి తేదీ డిసెంబర్ 10
Nizamabad | గొనుగోలుకు చివరి తేదీ డిసెంబర్ 10 Nizamabad | సదాశివనగర్,
TG |వందశాతం పూర్తి చేయాల్సిందే..
జనగామ, ఆంధ్రప్రభ : నిరుపేదలకు కనీస నివాస గృహం కల్పించాలన్న సంకల్పంతో ప్రభుత్వం
Revanth Reddy : ఉప ఎన్నికల్లో గెలుపు మాపై మరింత బాధ్యతను పెంచింది
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గెలుపుపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు
ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల కు కుర్చీలు అందజేత
ప్రిన్సిపాల్ వనితా వాణివిశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల కు దాత ప్రముఖ సన్ ఫీస్ట్ కంపెనీ ప్రతినిధి కె. సూర్య నారాయణ 15 కుర్చీలను తన వంతు సాయం గా బాలికల జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ ఎమ్. వనిత వాణి కి అందజేశారు. ఈ కార్యక్రమం లో కళాశాల అభివృద్ధి కమిటీ తరుపున బండి వేణుగోపాల్, ప్రిన్సిపాల్ వనితా వాణి, అధ్యాపక సిబ్బంది సునీత, మునుస్వామి నాయుడు తదితరులు దాత కు కృతజ్ఞతలు […] The post ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల కు కుర్చీలు అందజేత appeared first on Visalaandhra .
Mahabubnagar |కాంగ్రెస్ సంబరాలు
Mahabubnagar | కాంగ్రెస్ సంబరాలు Mahabubnagar | నారాయణపేట ప్రతినిధి, ఆంధ్రప్రభ :
Akhanda 2 Thandaavam First Single: NBK’s Divine Goosebumps
God of Masses Nandamuri Balakrishna has joined hands for the fourth time with director Boyapati Srinu for his upcoming biggie, Akhanda 2 Thandaavam. The movie is a sequel to devotional blockbuster Akhanda. 14 Reels Plus is producing the film on a massive scale with unprecedented hype and buzz surrounding it. The makers have unveiled the […] The post Akhanda 2 Thandaavam First Single: NBK’s Divine Goosebumps appeared first on Telugu360 .
Kamareddy |వార్షిక పరీక్షలకు సిద్ధం చేయాలి
Kamareddy | వార్షిక పరీక్షలకు సిద్ధం చేయాలి నోడల్ ఆఫీసర్ షేక్ సలాం
Nalgonda |లైఫ్ స్టైల్ మార్చుకోవాల్సిందే
Nalgonda | లైఫ్ స్టైల్ మార్చుకోవాల్సిందే Nalgonda | నల్గొండ, ఆంధ్ర ప్రభ
హెచ్ మురవణి టీడీపీ గ్రామ కమిటీ ప్రమాణ స్వీకారం
* గ్రామ అధ్యక్షులుగా సొంటెన్న విశాలాంధ్ర – పెద్దకడబూరు :(కర్నూలు) : మండల పరిధిలోని హెచ్ మురవణి టీడీపీ గ్రామ కమిటీ సభ్యులు గురువారం మంత్రాలయం మండలం మాధవరం గ్రామంలో టీడీపీ ఇన్ చార్జ్ రాఘవేంద్ర రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ప్రమాణ స్వీకార మహోత్సవం ఘనంగా జరిగింది. టీడీపీ గ్రామ అధ్యక్షులుగా సొంటెన్న ( చిన్న ఉరుకుందు), గ్రామ ఉపాధ్యక్షులుగా నరసయ్య, ప్రధాన కార్యదర్శిగా రంగయ్య, ఆర్గనైజింగ్ సెక్రటరీలుగా సత్యన్న, బోయ సురేష్, బోయ వీరేష్ ప్రమాణ […] The post హెచ్ మురవణి టీడీపీ గ్రామ కమిటీ ప్రమాణ స్వీకారం appeared first on Visalaandhra .
జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ అధికారం దుర్వినియోగం చేసింది : రామచందర్ రావు
హైదరాబాద్: బిహార్ ఫలితాలు భవిష్యత్ లో దేశమంతా వచ్చే ఫలితాలకు నిదర్శనం అని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు తెలిపారు. బిహార్ లో ఎన్డిఎ ఘన విజయం సాధించిందని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బిహార్ లో కాంగ్రెస్ కంటే ఎంఐఎం పార్టీకి ఎక్కువ సీట్లు వచ్చాయని, డబుల్ ఇంజిన్ సర్కార్ ఉంటే బాగుంటుందని.. అన్ని రాష్ట్రాలు భావిస్తున్నాయని రామచందర్ రావు తెలియజేశారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలోనూ డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తుందని భావిస్తున్నామని, జూబ్లీహిల్స్ లో బిజెపి ఎప్పుడూ గెలవలేదని ఆవేదన వ్యక్తం చేశారు. జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ కాకుండా.. ఎంఐఎం గెలిచినట్లుగా భావిస్తున్నామని చెప్పారు. జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ పార్టీ అధికారం దుర్వినియోగం చేసి గెలిచిందని, నవీన్ యాదవ్ గతంలో ఎంఐఎం నుంచే పోటీ చేశారని అన్నారు. చాలా రాష్ట్రాల్లో ఓటమి తర్వాత బిజెపి మంచి విజయాలు సాధించిందని రామచందర్ రావు పేర్కొన్నారు.
భళా.. కాంగ్రెస్ టీమ్ జూబ్లీహిల్స్ లో పాగా సూపర్ గురూ (
Mahabubnagar |సమస్యలు సృష్టించడం సరికాదు…
Mahabubnagar | సమస్యలు సృష్టించడం సరికాదు… Mahabubnagar | ఊట్కూర్, ఆంధ్రప్రభ :
ముగిసిన తొలి రోజు ఆట.. భారత్ స్కోర్ ఎంతంటే..
కోల్కతా: ఈడెన్ గార్డెన్స్ వేదికగా.. సౌతాఫ్రికా, భారత్ మధ్య జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్.. తొలి రోజు ఆట ముగిసింది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికాకు భారత బౌలర్లు చుక్కలు చూపించారు. ముఖ్యంగా బుమ్రా ఐదు వికెట్ల పడగొట్టి సఫారీలను చిత్తు చేశాడు. దీంతో సౌతాఫ్రికా 159 పరుగులు చేసి ఆలౌట్ అయింది. ఆ తర్వాత తొలి ఇన్నింగ్స్ ఆరంభించిన భారత్.. నిదానంగా బ్యాటింగ్ చేస్తూ వచ్చింది. అయితే జెన్సన్ బౌలింగ్లో ఓపెనర్ జైస్వాల్(12) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. మూడో బ్యాటర్గా వాషింగ్టన్ సుందర్ని బరిలోకి దింపారు. దీంతో తొలి రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 20 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 37 పరుగులు చేసి 122 పరుగుల వెనుకంజలో ఉంది. క్రీజ్లో రాహుల్(13), సుందర్(6) ఉన్నారు.
19 నుంచి 25వ తేదీ వరకు వరల్డ్ హెరిటేజ్ వీక్ సెలబ్రేషన్స్ నిర్వహణ
విశాలాంధ్ర- అనంతపురం : ఈనెల 19 నుంచి 25వ తేదీ వరకు వరల్డ్ హెరిటేజ్ వీక్ సెలబ్రేషన్స్ నిర్వహించడం జరుగుతుందని, ఇందుకోసం అన్ని ఏర్పాట్లు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్ ఆదేశించారు. శుక్రవారం అనంతపురం కలెక్టరేట్ లోని మినీ కాన్ఫరెన్స్ హాల్ లో వరల్డ్ హెరిటేజ్ వీక్ సెలబ్రేషన్స్ పై సంబంధిత శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ… వరల్డ్ హెరిటేజ్ వీక్ సెలబ్రేషన్స్ ను షెడ్యూల్ కు […] The post 19 నుంచి 25వ తేదీ వరకు వరల్డ్ హెరిటేజ్ వీక్ సెలబ్రేషన్స్ నిర్వహణ appeared first on Visalaandhra .
విశాలాంధ్ర బ్యూరో ` కర్నూలు : ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల దృశ్య ఎర్రజెండాలన్ని ఐక్యం కావలసిన అవస్యకత నెలకొందని, రాష్ట్రంలో కమ్యూనిస్టులు నూతన ప్రత్యామ్నాయం కావాలని, మావోయిస్టు సోదరులు మీ ప్రాణాలు చాలా అమూల్యమైన వని జనజీవన స్రవంతిలోకి రావాలని ప్రజా ఉద్యమాలకు నిర్వహించి ప్రజలకు అండగా నిలుద్దామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి జీ ఈశ్వరయ్య కోరారు. శుక్రవారం సీఆర్ భవన్లో సీపీఐ కర్నూలు జిల్లా కౌన్సిల్ సమావేశం సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి ఎస్ మునెప్ప […] The post ఎర్రజెండాలన్ని ఐక్యం కావాలిరాష్ట్రంలో కమ్యూనిస్టులు నూతన ప్రత్యామ్నాయం కావాలి ….. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి జీ ఈశ్వరయ్య appeared first on Visalaandhra .
Telangana |ర్యాగింగ్ చేస్తే జైలుకే..!
Telangana | ర్యాగింగ్ చేస్తే జైలుకే..! విద్యార్థుల భద్రతకు ప్రాధాన్యత Telangana |
Satya’s Jetlee Title Poster: I’m Done With Comedy
Director Ritesh Rana, known for his eccentric storytelling and trademark humor, is reuniting with actor Satya for another rollercoaster entertainer. This marks their third collaboration after the cult favorite Mathu Vadalara and its hit sequel, Mathu Vadalara 2. Today, the makers unveiled the film’s title poster, on the special occasion of Children’s Day. Jetlee is […] The post Satya’s Jetlee Title Poster: I’m Done With Comedy appeared first on Telugu360 .
బెదిరిస్తే ఓటు వేసే రోజులు పోయాయి: నవీన్ యాదవ్
హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో తనని నమ్మి ఓటు వేసిన అందరికీ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ధన్యవాదాలు తెలిపారు. ఉపఎన్నికలో ఆయన బిఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతపై దాదాపు 24వేలకు పైగా ఓట్ల తేడాతో విజయం సాధించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సిఎం రేవంత్ రెడ్డి, నేతలందరికీ ధన్యవాదాలు తెలిపారు. బిఆర్ఎస్ నేతలు తనపై ఎన్నో దుష్ప్రచారాలు చేశారని అన్నారు. అన్ని దుష్ప్రచారాలను ప్రజలు తమ ఓటుతో తిప్పికొట్టారని పేర్కొన్నారు. నియోజకవర్గ సమస్యలను సిఎం దృష్టికి తీసుకెళ్తానని.. పదేళ్లలో బిఆర్ఎస్ చేసిందేమీ లేకనే ప్రచారంలో చెప్పుకోలేదని తెలిపారు. కేవలం తనపై దుష్ప్రచారం చేసి గెలవాలని బిఆర్ఎస్ చూసిందని.. బెదిరిస్తే ప్రజలు ఓటు వేసే రోజులు ఎప్పుడో పోయాయని స్పష్టం చేశారు.
మూడేళ్లు వాడకపోతే యూజర్ డేటా డిలీట్..
అమల్లోకి వచ్చిన కీలక నిబంధనలుభారతదేశంలో డిజిటల్ వినియోగదారుల డేటా భద్రతకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఒక కీలక ముందడుగు వేసింది. దేశపు మొట్టమొదటి డిజిటల్ గోప్యతా చట్టమైన డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ (డీపీడీపీ) యాక్ట్ కింద నూతన నిబంధనలను నోటిఫై చేసింది. ఈ నిబంధనల ప్రకారం.. సోషల్ మీడియా, ఈ-కామర్స్, ఆన్లైన్ గేమింగ్ వంటి సంస్థలు తమ ప్లాట్ఫామ్లను వరుసగా మూడేళ్లపాటు వినియోగించని యూజర్ల వ్యక్తిగత డేటాను తప్పనిసరిగా తొలగించాల్సి ఉంటుంది.ఈ కొత్త మార్గదర్శకాలు పెద్ద […] The post మూడేళ్లు వాడకపోతే యూజర్ డేటా డిలీట్.. appeared first on Visalaandhra .
ఈ ఎన్నిక మాకు కొత్త ఉత్సాహం, బలం ఇచ్చింది : కెటిఆర్
హైదరాబాద్: జూబ్లీహిల్స్ స్థానిక నాయకత్వం చాలా కష్టపడింది అని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ తెలిపారు. మాగంటి సునీత పెద్ద ఎత్తున పోరాటం చేశారని అన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రతిపక్షంగా తమ పాత్ర పోషిస్తూనే ఉంటాం అని.. బిఆర్ఎస్ పార్టీకి ఓటు వేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞలు అని.. నిర్విరామంగా కష్టపడిన కెసిఆర్ బృందానికి ధన్యవాదాలు అని.. కెటిఆర్ తెలియజేశారు. ప్రజల వాదన, వేదనను ప్రభుత్వం ముందు పెట్టడంలో బిఆర్ఎస్ తీవ్రంగా పనిచేస్తోందని, ఎన్నికలు ఎలా జరిగాయో ప్రజలంతా చూశారని అన్నారు. ఈ ఎన్నిక తమకు కొత్త ఉత్సాహం, బలం ఇచ్చిందని, ప్రత్యామ్నాయం బిఆర్ఎస్ అని ప్రజలు స్పష్టంగా చెప్పారని పేర్కొన్నారు. ఎన్నికల్లో అధికార యంత్రాంగం ఎలా పనిచేసిందో తాను చెప్పాల్సిన అవసరం లేదని అన్నారు. ఏడు ఉప ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ ఒక్క చోట కూడా గెలవలేదని విమర్శించారు. ప్రజాస్వామ్యంలో ప్రజా తీర్పు శిరోధార్యం అని.. ప్రభుత్వాన్ని నిలదీయడంలో సఫలమయ్యామని, నిరాశ పడాల్పిన అవసరం లేదని ఇంకా ముందుకెళ్దాం అని.. కెటిఆర్ సూచించారు.
Telangana |చదువుకున్న పాఠశాలకే…
Telangana | చదువుకున్న పాఠశాలకే… Telangana | బిక్కనూర్, ఆంధ్రప్రభ : తాను
Andhra Prabha Smart Edition |కాంగ్రెస్ హవా/ఎన్డీఏ దూకుడు/సీఐఐ సదస్సు
ఆంధ్రప్రభ స్మార్ట్ ఎడిషన్ 14-11-2025, 4.00PM జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ హవా బీహార్లో ఎన్డీఏ
నవీన్ యాదవ్ గెలుపును అధికారికంగా ప్రకటించిన ఈసీ…
జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ ఘన విజయం24,729 ఓట్ల మెజార్టీతో నవీన్ యాదవ్ గెలుపు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ మరోసారి తన ఆధిక్యాన్ని నిరూపించుకుంది. జూబ్లీహిల్స్ అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో కాంగ్రెస్ జయకేతనం ఎగురవేసింది. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ 24,729 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. నవీన్ యాదవ్ కు 98,988 ఓట్లు రాగా… బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతకు 74,259 ఓట్లు వచ్చాయి. బీజేపీ అభ్యర్థి దీపక్ రెడ్డికి 17,061 ఓట్లు మాత్రమే వచ్చాయి. […] The post నవీన్ యాదవ్ గెలుపును అధికారికంగా ప్రకటించిన ఈసీ… appeared first on Visalaandhra .
PARK |కర్నూలులో రిలయన్స్ గ్రీన్ ఫీల్డ్ ఇంటిగ్రేటెడ్ ఫుడ్ పార్క్
PARK | తిరుపతి, ఆంధ్రప్రభ బ్యూరో (రాయలసీమ) .. విశాఖపట్నం లోజరుగుతున్న భాగస్వామ్య
POLICE DIAL 112|అత్యాధునిక కమాండ్ సెంటర్
POLICE DIAL 112 | జిల్లా ఎస్పీ తుషార్ దూడి POLICE DIAL

21 C