డబ్ల్యూపీఎల్ వేలంలో శిఖా పాండే భారీ ధర
డబ్ల్యూపీఎల్ వేలంలో ఎవరూ ఊహించని విధంగా శిఖా పాండే భారీ ధర పలికింది. దీప్తి శర్మ తర్వాత అత్యధిక ప్రైజ్ పట్టేసిన భారత క్రికెటర్ ఆమెనే. ఈ …
surveillance |ఎన్నికల నియమావళి అమలు చేయాలి
surveillance | ఎన్నికల నియమావళి అమలు చేయాలి surveillance | వర్ని, ఆంధ్ర
Mrunal Thakur calls Dhanush’s journey Beautiful
Tamil actor Dhanush and Bollywood beauty Mrunal Thakur are close friends. During a film event this year, they have been spotted exchanging smiles and their conversation triggered dating rumors. Dhanush’s recent reply for Mrunal Thakur’s post added fuel to the speculations but they never responded. Dhanush’s recent Hindi film Tere Ishq Mein released today across […] The post Mrunal Thakur calls Dhanush’s journey Beautiful appeared first on Telugu360 .
విశాలాంధ్ర – పెద్దకడబూరు (కర్నూలు) : మండల పరిధిలోని చిన్నతుంబళం సమీపంలో ఉన్న మాధవరం ప్రధాన రహదారిపై శుక్రవారం తెల్లవారుజామున ప్రమాదం జరిగింది. నాప బండల లోడుతో వెళుతున్న లారీలో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. దీంతో వాహనం దగ్ధమైంది. ఎటువంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. తాండూరు నుంచి కేరళకు నాప బండల లోడుతో వెళుతుండగా ఘటన జరిగినట్లు తెలుస్తోంది సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది సంఘటన స్థలాన్ని చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. The post మంటల్లో కాలిబూడిదైన లారీ appeared first on Visalaandhra .
Yadadri |చెక్ పోస్టుల వద్ద పటిష్ట నిఘా
Yadadri | చెక్ పోస్టుల వద్ద పటిష్ట నిఘా ఎన్నికల అధికారి హనుమంతరావు
Returning |నామినేషన్ ప్రక్రియ సమర్థవంతంగా నిర్వహించాలి
Returning | నామినేషన్ ప్రక్రియ సమర్థవంతంగా నిర్వహించాలి Returning | దండేపల్లి, ఆంధ్రప్రభ
GAME |కడప బిడ్డ హాకీ స్టిక్.. ఈ చరిత
GAME | కడప బిడ్డ హాకీ స్టిక్.. ఈ చరిత నేషనల్ హాకీ
కూటమి ప్రభుత్వంలోనే రైతు ఆర్థికంగా అభివృద్ధి
విశాలాంధ్ర – పెద్దకడబూరు (కర్నూలు) : కూటమి ప్రభుత్వంలోనే రైతు ఆర్థికంగా అభివృద్ధి చెందుతారని టిడిపి మండల ఆర్గనైజింగ్ కార్యదర్శి గోనుమాను నరసన్న, కోసిగి మార్కెట్ యార్డు డైరెక్టర్ కలుగొట్ల లక్ష్మన్న అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని చిన్నకడబూరులో రైతన్నా మీ కోసం కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా వారు ఇంటింటికీ తిరుగుతూ కూటమి ప్రభుత్వం రైతులకు చేస్తున్న పథకాల గురించి వివరించారు. కూటమి ప్రభుత్వం రైతుల పెట్టుబడి కోసం అన్నదాత సుఖీభవ పథకం కింద ఏటా […] The post కూటమి ప్రభుత్వంలోనే రైతు ఆర్థికంగా అభివృద్ధి appeared first on Visalaandhra .
చుండిలో ఫైలేరియా నిర్ధారణ పరీక్షలు చేసిన వైద్య సిబ్బంది
విశాలాంధ్ర- వలేటివారిపాలెం : ఫైలేరియా వ్యాధిని పూర్తిస్థాయిలో నివారించేందుకై ఎవరికైనా ఎలాంటి లక్షణాలు ఉన్నాయా లేదా అనే విషయాన్ని తెలుసుకునేందుకు రక్త పరీక్షలు నిర్వహిస్తున్నట్టు వలేటివారిపాలెం మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సూపర్వైజర్ వై.కేతోర,చుండి ఎ ఎన్ ఎం. పి. లావణ్య, చుండి ఎం ఎల్ హెచ్ పీ. తేరా శిరీష తెలిపారు. గురువారం వలేటివారిపాలెం మండలంలోని చుండి గ్రామం లో రాత్రి వేళ వైద్య సిబ్బంది పైలేరియా స్లయిడ్ ల సేకరణ సేకరించడం జరిగింది. ఈ […] The post చుండిలో ఫైలేరియా నిర్ధారణ పరీక్షలు చేసిన వైద్య సిబ్బంది appeared first on Visalaandhra .
Collector |నామినేషన్ల తీరును పరిశీలన…
Collector | నామినేషన్ల తీరును పరిశీలన… Collector | జైనూర్ / సిర్పూర్
Sanitation|పారిశుధ్య నిర్వహణలో ఎటువంటి లోపం ఉండరాదు..
Sanitation| పారిశుధ్య నిర్వహణలో ఎటువంటి లోపం ఉండరాదు.. Sanitation| విజయవాడ (కార్పొరేషన్), ఆంధ్రప్రభ
FIELDS | మళ్ళీ పులి పంజా ! పులివెందుల జనం గగోలువెంకటాపురం పొలాలలో
Makthal |సీఎం పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి శ్రీహరి
Makthal | సీఎం పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి శ్రీహరి Makthal |
10 lakhs |పథకాలను సద్వినియోగం చేసుకోవాలి…
10 lakhs | పథకాలను సద్వినియోగం చేసుకోవాలి… 10 lakhs | నర్సంపేట,
NBK111: Is Balakrishna essaying a Negative Role?
Nandamuri Balakrishna’s upcoming movie directed by Gopichand Malineni has been launched in a grand manner. The film’s regular shoot commences in December after the release of Akhanda 2. Balakrishna will be seen in a dual role in NBK111 and the film is a historic attempt. As per the update, Balakrishna will be seen in a […] The post NBK111: Is Balakrishna essaying a Negative Role? appeared first on Telugu360 .
Live : Akhanda Thaandavam Grand Pre-Release Event
The post Live : Akhanda Thaandavam Grand Pre-Release Event appeared first on Telugu360 .
బ్యాగు నిండా డబ్బు.. నిజాయతీ చాటుకున్న ఆటో డ్రైవర్..#TeluguPost #telugu #post #news
షటిల్ టోర్నమెంట్ నిర్వహణ.. నిర్వాహకులు జి.కృష్ణ ప్రసాద్
విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని రేగాటిపల్లి రైల్వే గేట్ దగ్గర గల మండల విద్యాశాఖ అధికారి కార్యాలయం (ఎం ఆర్ సి) ఆవరణములో డిసెంబర్ 11వ తేదీ నుండి 14వ తేదీ వరకు నాలుగు రోజులు పాటు సెటిల్ టోర్నమెంట్ నిర్వహించడం జరుగుతుందని నిర్వాహకులు జి. కృష్ణ ప్రసాద్ (టీచర్), ఏ.రాజా తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ ఆసక్తి గల సెటిల్ క్రీడాకారులు ఈ టోర్నమెంట్లో పాల్గొనదలుచుకుంటే డిసెంబర్ 8వ తేదీ లోపల తమ పేర్లను నమోదు చేసుకోవాలని […] The post షటిల్ టోర్నమెంట్ నిర్వహణ.. నిర్వాహకులు జి.కృష్ణ ప్రసాద్ appeared first on Visalaandhra .
కే హెచ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థినికి జిల్లా స్థాయిలో ప్రథమ బహుమతి
విశాలాంధ్ర- ధర్మవరం; శ్రీ సత్య సాయి బాబా జయంతి ఉత్సవాలు పురస్కరించుకొని ప్రపంచ ఆధ్యాత్మిక కేంద్రం అయిన పుట్టపర్తి లోని శ్రీ సత్య సాయి బాబా ట్రస్ట్ వారు”రాష్ట్ర స్థాయి వ్యాస రచన – 2025″ పోటీలు నిర్వహించారు. వివిధ విభాగాల్లో విద్యార్థులకు వ్యాస రచన పోటీలు ఏర్పాటు చేయడం జరిగింది. డిగ్రీ స్థాయిలోని విద్యార్థులకు “నన్ను నేను మార్చుకుంటే ప్రపంచం మారుతుంది “అనే అంశం కేటాయించి వ్యాస రచన పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ధర్మవరం […] The post కే హెచ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థినికి జిల్లా స్థాయిలో ప్రథమ బహుమతి appeared first on Visalaandhra .
అఖిల భారత విద్యార్థి బ్లాక్ ఏఐఎస్బి రాష్ట్ర మహాసభలు జయప్రదం చేయండి..
జిల్లా ప్రధాన కార్యదర్శి పోతులయ్యవిశాలాంధ్ర ధర్మవరం;; డిసెంబర్ 10, 11వ తేదీలలో అనంతపురం నగరంలో అఖిల భారత విద్యార్థి బ్లాక్ ఏఐఎస్బి రాష్ట్ర మహాసభలు నిర్వహించడం జరుగుతుందని ఏఐఎస్బి జిల్లా ప్రధాన కార్యదర్శి పోతులయ్య రాష్ట్ర నాయకులు జగదీష్ ,పట్టణ నాయకులు మురళి పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారు రూరల్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ శ్రీనివాసులు చేతుల మీదుగా కరపత్రాలను విడుదల చేశారు. అనంతరం పోతలయ్య మాట్లాడుతూ ఈ రాష్ట్ర మహాసభలో పూర్తిస్థాయిలో ఫీజు రియబర్స్మెంట్ బకాయిలు […] The post అఖిల భారత విద్యార్థి బ్లాక్ ఏఐఎస్బి రాష్ట్ర మహాసభలు జయప్రదం చేయండి.. appeared first on Visalaandhra .
అదుపుతప్పి ఆర్టీసీ బస్సు బోల్తా#TeluguPost #telugu #post #news
Seethakka |ఐకమత్యంతో కాంగ్రెస్ గెలవాలి
Seethakka | ఐకమత్యంతో కాంగ్రెస్ గెలవాలి Seethakka | ఏటూరునాగారం, ఆంధ్రప్రభ :
Gold Rates |పసిడి ప్రియులు.. తస్మాత్!
Gold Rates | పసిడి ప్రియులు.. తస్మాత్! బంగారం ధరలు పెరిగే అవకాశాలు
VMC |ప్రతీ ఫ్రైడే డ్రైడే నిర్వహించాలి
VMC | ప్రతీ ఫ్రైడే డ్రైడే నిర్వహించాలి వీఎంసీ సిబ్బంది అవగాహన VMC
ప్రాజెక్టు లక్ష్యం అనేది ఒక మంచి ప్లాట్ఫారం..
ఎంపీడీవో సాయి మనోహర్. విశాలాంధ్ర ధర్మవరం:; ప్రాజెక్ట్ లక్ష్యము అనేది ఒక మంచి ప్లాట్ఫారం అని ఎంపీడీవో సాయి మనోహర్, ఎం ఈ ఓ లు రాజేశ్వరి దేవి గోపాల్ నాయక్ తెలిపారు. ఈ సందర్భంగా ఎంపీడీవో కార్యాలయంలో యంగ్ పార్లమెంట్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎంపీడీవో సాయి మనోహర్, ఎం ఈ ఓ లు రాజేశ్వరి దేవి, గోపాల్ నాయక్ మాట్లాడుతూ ప్రాథమిక స్థాయి నుంచి నుంచి స్కిల్స్ డెవలప్ చేసుకొనుటకు దానికి […] The post ప్రాజెక్టు లక్ష్యం అనేది ఒక మంచి ప్లాట్ఫారం.. appeared first on Visalaandhra .
Minister |జర్నలిస్టుల సంక్షేమానికి కృషీ..
Minister | జర్నలిస్టుల సంక్షేమానికి కృషీ.. Minister | ఎన్టీఆర్ బ్యూరో, ఆంధ్రప్రభ
Telugu Kodalu Nirmala heaps praise on Amaravati
Union Finance Minister Nirmala Sitharaman heaped praise on Amaravati, forecasting a golden era for the Andhra Pradesh capital city. The illustrious woman leader visited Amaravati on Friday, to launch important financial institutions. “It is heartening to restart the construction of Amaravati. It is not an easy thing to build a new capital city. But Andhra […] The post Telugu Kodalu Nirmala heaps praise on Amaravati appeared first on Telugu360 .
SCOOTY |కొడుకు కళ్ల ముందే తల్లి మృతి
SCOOTY | కొడుకు కళ్ల ముందే తల్లి మృతి ఆముదాలవలసలో దుర్ఘటన SCOOTY
MLC Kavitha |కాళేశ్వరం నీళ్లెక్కడ…?
MLC Kavitha | కాళేశ్వరం నీళ్లెక్కడ…? MLC Kavitha | కామారెడ్డి ప్రతినిధి,
మెడికల్ కళాశాలను ప్రైవేటీకరణ వెంటనే ఆపుదల చేయాలి
కాంగ్రెస్ పార్టీ నాయకులు తుంపర్తి పరమేష్విశాలాంధ్ర ధర్మవరం;; మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరణ చేయడమును వెంటనే ప్రభుత్వం ఆపాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు తుంపర్తి పరమేశ్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవో నెంబర్ 590తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. వైద్య విద్య కళాశాలలను పిపిపి విధానములో ఏర్పాటు చేయడం ద్వారా 3700 కోట్లు అభివృద్ధి ఖర్చు ఏటా 500 కోట్ల నిర్వహణ వ్యయం ఆదా అవుతుందని వారు తెలిపారు. సుమారు […] The post మెడికల్ కళాశాలను ప్రైవేటీకరణ వెంటనే ఆపుదల చేయాలి appeared first on Visalaandhra .
కంటి శిబిరం కరపత్రాలు విడుదల.. యువర్ ఫౌండేషన్ కమిటీ
విశాలాంధ్ర -ధర్మవరం; పట్టణంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో డిసెంబర్ 7వ తేదీన నిర్వహించే ఉచిత కంటి వైద్య శిబిరం యొక్క కరపత్రాలను స్వాతి క్లినిక్ లో యువర్ ఫౌండేషన్ సంస్థ కమిటీ సభ్యులు విడుదల చేశారు. ఈ సందర్భంగా అధ్యక్షులు షీలా నాగేంద్ర సహకార దర్శి రమేష్ బాబు, పి ఆర్ ఓ రాధాకృష్ణ మాట్లాడుతూ పేద ప్రజలకు కంటి వెలుగును ప్రసాదించడమే మా లక్ష్యము అని వారు తెలిపారు. ఈ శిబిరానికి దాతలుగా కీర్తిశేషులు […] The post కంటి శిబిరం కరపత్రాలు విడుదల.. యువర్ ఫౌండేషన్ కమిటీ appeared first on Visalaandhra .
Srikakulam |ఇరుముడితో ఫ్లైట్ ఎక్కొచ్చు
Srikakulam | ఇరుముడితో ఫ్లైట్ ఎక్కొచ్చు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కీలక
suicide |ఏర్గట్ల ఉద్రికత్త!
suicide | ఏర్గట్ల ఉద్రికత్త! suicide | ఏర్గట్ల, ఆంధ్రప్రభ : ఆత్మహత్య
పొట్టి శ్రీరాములు చేసిన దీక్షకు.. కెసిఆర్ దీక్షకు పొంతన లేదు: మహేష్ గౌడ్
హైదరాబాద్: ఇప్పుడు దీక్షా దివస్ పేరుతో మరోసారి సెంటిమెంట్ రాజేసేందుకు ప్రయత్నిస్తున్నారని టిపిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. తెలంగాణ సెంటిమెంట్ ను మాజీ సిఎం కెసిఆర్ వాడుకుంటున్నారని అన్నారు. ఈ సందర్భంగా గాంధీ భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కెసిఆర్ చేసిన దీక్ష ఒక నాటకం అని కెసిఆర్ మూడు రోజులకే దీక్ష ముగించి పలాయనం చిత్తగించారని విమర్శించారు. కేవలం కెసిఆర్ దీక్ష వల్ల తెలంగాణ రాలేదని, కాంగ్రెస్ వల్ల తెలంగాణ వచ్చిందని మహేష్ గౌడ్ తెలియజేశారు. దీక్షను మధ్యలోనే విరమిస్తే.. విద్యార్థి సంఘాల నుంచి వ్యతిరేకత వచ్చిందని, పొట్టి శ్రీరాములు చేసిన దీక్షకు.. కెసిఆర్ దీక్షకు పొంతన లేదని అన్నారు. ఉద్యమంలో ఎవరి బిడ్డలు చనిపోయారో అందరికీ తెలిసిందేనని, ఉద్యమ సమయంలో కెసిఆర్ కుటుంబంలో, బంధువుల్లో ఎవరైనా చనిపోయారా? అని ప్రశ్నించారు. ఉద్యమంలో పాల్గొన్న పేదలు, విద్యార్థులు, ఎస్సీలు, ఎస్టీలు ఆత్మార్పణం చేసుకున్నారని, పేదలు, విద్యార్థులు, ఎస్సిలు, ఎస్టిలు త్యాగాల వల్లే తెలంగాణ వచ్చిందని మహేష్ గౌడ్ పేర్కొన్నారు. పేదల త్యాగాల వల్ల వచ్చిన తెలంగాణను పదేళ్లపాటు కెసిఆర్ కుటుంబం దోచుకుందని ధ్వజమెత్తారు. ఆనాడు కిరోసిన్ పోసుకున్న బిఆర్ఎస్ మాజీ మంత్రి హరీశ్ రావుకు అగ్గిపెట్టె ఎందుకు దొరకలేదని అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ దయ లేకుంటే తెలంగాణ వచ్చి ఉండేది కాదని, సోనియాగాంధీ తెలంగాణ ఇవ్వకుంటే కెసిఆర్ సిఎం అయ్యేవారు కాదు అని మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు.
ధర్మవరం కోర్టుకు ఏజీపీగా లాయర్ ఎంపీ.. సుబ్బారావు ఎంపిక
విశాలాంధ్ర- ధర్మవరం : ధర్మవరం సీనియర్ అండ్ జూనియర్ కోర్టు నందు ఏజీపీ గా (అసిస్టెంట్ గవర్నమెంట్ లీడర్) ధర్మవరం సీనియర్ అండ్ జూనియర్ కోర్టు నందు లాయర్ గా విధులు నిర్వహిస్తున్న వీరిని నియమించారు. ఇకనుంచి లాయర్ సుబ్బారావు న్యాయవాదిగా సివిల్ అండ్ క్రిమినల్ కేసులందు న్యాయవాదిగా ప్రాక్టీస్ చేయనున్నారు. ఈ నియామకంపై ధర్మవరం న్యాయవాదులు అందరూ హర్షం వ్యక్తం చేశారు. The post ధర్మవరం కోర్టుకు ఏజీపీగా లాయర్ ఎంపీ.. సుబ్బారావు ఎంపిక appeared first on Visalaandhra .
రాష్ట్రస్థాయి జూడో పోటీలకు జీవనజ్యోతి విద్యార్థిని
విశాలాంధ్ర ధర్మవరం: ఈనెల 21వ తేదీన అనంతపురంలోని ఆర్.డి.టి స్టేడియంలో నిర్వహించిన జిల్లా స్థాయి పోటీలలో మొదటి స్థానంలో నిలిచి అండర్ 19 రాష్ట్రస్థాయి జూడో పోటీలకు తమ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నా విద్యార్థిని ఎన్. సాయి వైష్ణవి ఎంపికయింది అని జీవన్ జ్యోతి ఉన్నత పాఠశాల హెడ్ మిస్టర్ సిస్టర్ సుజాత తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ ఎంపికైన విద్యార్థిని ఈనెల 28వ తేదీ నుండి 30వ తేదీ వరకు సత్యసాయి జిల్లా చిగిచెర్ల […] The post రాష్ట్రస్థాయి జూడో పోటీలకు జీవనజ్యోతి విద్యార్థిని appeared first on Visalaandhra .
ధర్మవరం కోర్టుకు ఏజీపీగా లాయర్ ఎంపీ. సుబ్బారావు ఎంపిక
విశాలాంధ్ర ధర్మవరం : ధర్మవరం సీనియర్ అండ్ జూనియర్ కోర్టు నందు ఏజీపీ గా (అసిస్టెంట్ గవర్నమెంట్ లీడర్) ధర్మవరం సీనియర్ అండ్ జూనియర్ కోర్టు నందు లాయర్ గా విధులు నిర్వహిస్తున్న వీరిని నియమించారు. ఇకనుంచి లాయర్ సుబ్బారావు న్యాయవాదిగా సివిల్ అండ్ క్రిమినల్ కేసులందు న్యాయవాదిగా ప్రాక్టీస్ చేయనున్నారు. ఈ నియామకంపై ధర్మవరం న్యాయవాదులు అందరూ హర్షం వ్యక్తం చేశారు. The post ధర్మవరం కోర్టుకు ఏజీపీగా లాయర్ ఎంపీ. సుబ్బారావు ఎంపిక appeared first on Visalaandhra .
విశాలాంధ్ర – పెద్దకడబూరు ( కర్నూలు) : మండల పరిధిలోని చిన్నకడబూరు గ్రామంలో శుక్రవారం రైతన్నా మీ కోసం కార్యక్రమం టీడీపీ నాయకులు దశరథరాముడు ఆధ్వర్యంలో జరిగింది. ఈ వారు సందర్భంగా ఇంటికి వెళ్లి 17 నెలలుగా కూటమి ప్రభుత్వం చేసిన అభివృద్ధి పథకాల గురించి వివరించారు. కూటమి ప్రభుత్వం వచ్చాక రైతుల కోసం అనేక పథకాలు కార్యక్రమాలు అమలు చేస్తుందన్నారు. గత ప్రభుత్వం పార్టీలు కులాలు చూసి పథకాల అమలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. […] The post చిన్నకడబూరులో రైతన్న మీ కోసం appeared first on Visalaandhra .
Sangareddy |ఎన్నికల ప్రవర్తన నియమావళి అతిక్రమించొద్దు…
Sangareddy | ఎన్నికల ప్రవర్తన నియమావళి అతిక్రమించొద్దు… మీడియా సెంటర్ ప్రారంభోత్సవంలో కలెక్టర్
Mopidevi |శ్రీ వల్లి సన్నిధిలో హైకోర్టు ఏజీ
Mopidevi | శ్రీ వల్లి సన్నిధిలో హైకోర్టు ఏజీ ( మోపిదేవి –
Praja Darbar |ప్రజల వద్దకే నేరుగా పాలన
Praja Darbar | నందిగామ, ఆంధ్రప్రభ : చందర్లపాడు మండలం కోనయపాలెం గ్రామంలో
Crim |భార్యను హత్య చేసిన భర్త…
Crim | భార్యను హత్య చేసిన భర్త… Crim | ఎడపల్లి, ఆంధ్రప్రభ
SCHOOL |బాస్కెట్బాల్ పోటీలు ప్రారంభం
SCHOOL | బాస్కెట్బాల్ పోటీలు ప్రారంభం ప్రారంభోత్సవానికి హాజరైన చిత్తూరు జిల్లా ఎస్పీ
Chennur | ఘనంగా పూలే వర్ధంతి Chennur | చెన్నూర్, ఆంధ్రప్రభ :
Civil Supply |కొనుగోళ్లను వేగవంతం చేయాలి
Civil Supply | కొనుగోళ్లను వేగవంతం చేయాలి Civil Supply | ప్రతినిధి/
మాజీ మావోయిస్టు బిఆర్ఎస్ నేత సిద్ధన్నహత్య రాజన్నసిరిసిల్ల జిల్లాలో కలకలం.
ఇంటర్వ్యూ ప్రాణాల మీదకు తెచ్చిందా..? జగిత్యాల పోలీసుల ఎదుట లొంగిపోయిన నిందితుడు.? రాజన్న సిరిసిల్ల బ్యూరో, నవంబర్ 28, (జనంసాక్షి). రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ …
Siddipet |ఎస్ఎస్ టి శిబిరాన్ని సందర్శించిన కలెక్టర్
Siddipet | ఎస్ఎస్ టి శిబిరాన్ని సందర్శించిన కలెక్టర్ Siddipet | సిద్దిపేట
Release Trailer of Akhanda 2 Loading
Akhanda 2 is the last biggie from Telugu cinema this year. The songs and the trailer were out sometime ago and the grand pre-release event of Akhanda 2 will take place today in Hyderabad in Kaithalapur Grounds, Kukatpally. The film’s release trailer will be unveiled during the event in the presence of the entire team. […] The post Release Trailer of Akhanda 2 Loading appeared first on Telugu360 .
YSRCP : సజ్జల విషయంలో జగన్ స్టాండ్ ఇదేనా?
వైసీపీ అధినేత వైఎస్ జగన్ పక్కన సజ్జల రామకృష్ణారెడ్డి ఒక్కరే ఇప్పుడున్నారు
Tributes|పూలే జీవితం ఆర్శనీయం
Tributes| పూలే జీవితం ఆర్శనీయం Tributes| చిత్తూరు, ఆంధ్రప్రభ బ్యూరో : మహాత్మా
బిర్యానీ సగర్వంగా టాప్ 10లో స్థానం
హైదరాబాదీ బిర్యానీ.. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఫుడ్ లవర్స్ని ఎప్పటికప్పుడు ఆకట్టుకుంటూనే ఉంది. మన బిర్యానీ రుచి, సువాసన, ప్రత్యేక వంట విధానం దీన్ని స్పెషల్ గా …
Gudivada|నందివాడకు అంతర్జాతీయ గుర్తింపు
నందివాడకు అంతర్జాతీయ గుర్తింపు Gudivada| నందివాడ, ఆంధ్రప్రభ : ఆక్వా రైతాంగానికి ప్రయోజనం
Yadadri |బీఆర్ఎస్లో భారీగా చేరికలు..
Yadadri | బీఆర్ఎస్లో భారీగా చేరికలు.. Yadadri | ప్రతినిధి /యాదాద్రి, ఆంధ్రప్రభ
Public Grievance |భారీగా తరలివచ్చిన ఫిర్యాదుదారులు
Public Grievance | పుట్టపర్తి, ఆంధ్రప్రభ : పుట్టపర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే పల్లె
Suicide| అనంతపురం బ్యూరో, ఆంధ్రప్రభ : చిన్నారిని హతమార్చి ఆపై తాను ఆత్మహత్య
బిసిలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలి: కవిత
హైదరాబాద్: అక్రమ అరెస్టులతో జాగృతి పోరాటాన్ని అడ్డుకోలేరని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తెలిపారు. బిజెపి ఎంపిలు, ఎమ్మెల్యేలు అందరూ రాజీనామా చేస్తే.. 42 శాతం బిసి రిజర్వేషన్లు కచ్చితంగా అమలవుతాయని అన్నారు. ‘జనం బాట’ కార్యక్రమంలో భాగంగా కామారెడ్డిలో కవిత పర్యటించారు. రైలు పట్టాలపై కవిత, జాగృతి నేతలు రైల్ రోకో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. పోలీసులకు, జాగృతి నేతలకు మధ్య తోపులాట జరిగింది. బిసిలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని నిరసనగా డిమాండ్ చేశారు. బిసిలకు అన్యాయం చేస్తే ఖబర్దార్’ అంటూ ప్లకార్డులను కవిత ప్రదర్శించారు.
Nomination |నామినేషన్ కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు
Nomination | నామినేషన్ కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు Nomination | వేములవాడ,
Disappear|ఇంటర్ విద్యార్థి అదృశ్యం
Disappear| గోరంట్ల, ఆంధ్రప్రభ : మండలంలోని మందపల్లి పంచాయతీ కరావులపల్లి గ్రామానికి చెందిన
NBK-Boyapati’s Akhanda 2 Pre-Business Roars
Akhanda 2 is creating a huge buzz even before its release, thanks to the powerful combo of Nandamuri Balakrishna and Boyapati Sreenu, one of the most reliable mass hit pairs in cinema today. From the moment the sequel was announced, the excitement has only grown with every update. The film’s strong spiritual theme is adding […] The post NBK-Boyapati’s Akhanda 2 Pre-Business Roars appeared first on Telugu360 .
135th Anniversary |పూలే ఆశయాలు మరువలేనివి
135th Anniversary | పూలే ఆశయాలు మరువలేనివి 135th Anniversary | భీమ్గల్
Mahatma |జ్యోతిబా పూలేకు ఘన నివాళులు
Mahatma | జ్యోతిబా పూలేకు ఘన నివాళులు Mahatma | అచ్చంపేట ,
ట్రంప్ కీలక ప్రకటన.. ఆ దేశాల నుంచి అమెరికాకు వలసల బంద్
వైట్ హౌస్ సమీపంలో కాల్పుల నేపథ్యంలో వలసలపై ట్రంప్ కీలక నిర్ణయం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వలస విధానంపై సంచలన నిర్ణయం తీసుకున్నారు. వైట్ హౌస్ సమీపంలో ఆఫ్ఘనిస్థాన్కు చెందిన ఓ వలసదారుడు ఇద్దరు నేషనల్ గార్డ్ సభ్యులపై కాల్పులు జరిపిన ఘటన నేపథ్యంలో.. మూడవ ప్రపంచ దేశాల (అభివృద్ధి పరంగా వెనుకబడిన పేద దేశాలను గతంలో అలా పిలిచేవారు) నుంచి వలసలను శాశ్వతంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. ఈ కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన ఓ నేషనల్ […] The post ట్రంప్ కీలక ప్రకటన.. ఆ దేశాల నుంచి అమెరికాకు వలసల బంద్ appeared first on Visalaandhra .
స్థానిక ఎన్నికల జీవో 46పై స్టే ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరణ..
తెలంగాణలో స్థానిక ఎన్నికలకు లైన్ క్లియర్ఎన్నికల నిర్వహణకు తొలగిన అడ్డంకులు తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు మార్గం సుగమమైంది. ఎన్నికల్లో రిజర్వేషన్లపై ప్రభుత్వం జారీ చేసిన జీవో నెం.46పై స్టే ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. ఈ జీవోను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై శుక్రవారం విచారణ చేపట్టిన ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం, ప్రస్తుత దశలో ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు కలిపి రిజర్వేషన్లు 50 శాతం […] The post స్థానిక ఎన్నికల జీవో 46పై స్టే ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరణ.. appeared first on Visalaandhra .
అమరావతి ఆర్థిక భవిష్యత్కు ఇది శుభసూచికం : డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
అమరావతిలో బ్యాంకులు, బీమా సంస్థల ఆఫీసులకు శంకుస్థాపనఏపీకి అండగా నిలుస్తున్న కేంద్రానికి కృతజ్ఞతలు తెలిపిన డిప్యూటీ సీఎంరాజధాని అమరావతిలో అభివృద్ధి పనులు వేగవంతమయ్యాయని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి ప్రజలందరికీ కనిపించేలా పనిచేస్తోందని అన్నారు. శుక్రవారం అమరావతి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో రూ.1334 కోట్ల వ్యయంతో నిర్మించనున్న బ్యాంకులు, బీమా కంపెనీల ప్రధాన కార్యాలయాలకు ఆయన శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. అమరావతిని ఆర్థిక లావాదేవీల కేంద్రంగా తీర్చిదిద్దడంలో […] The post అమరావతి ఆర్థిక భవిష్యత్కు ఇది శుభసూచికం : డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ appeared first on Visalaandhra .
Ganneruvaram |నామినేషన్లు స్వీకరించే క్లస్టర్లు ఇవే…
Ganneruvaram | నామినేషన్లు స్వీకరించే క్లస్టర్లు ఇవే… Ganneruvaram | గన్నేరువరం, ఆంధ్రప్రభ:
దుబాయ్ ఎయిర్ షోలో భారత వైమానిక దళానికి చెందిన తేజస్ విమాన ప్రమాదానికి సంబంధించింది
హైదరాబాదీ బిర్యానీకి 10వ ర్యాంక్ #TeluguPost #telugu #post #news
Pawan Kalyan : పక్షం రోజులవుతున్నా పెద్దిరెడ్డి విషయం తేల్చరా?
ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ చిత్తూరు జిల్లా పర్యటన చేసి దాదాపు పక్షం రోజులు గడుస్తుంది.
Nirmala Sitharaman : ఏపీ రాజధాని శరవేగంగా అభివృద్ధి ఖాయం
రాజధాని అమరావతిని తిరిగి ప్రారంభించడం ఒక బృహత్ సంకల్పమని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు
Supreme Court Cancels Interim Bail for Pinnelli Brothers in Palnadu Double Murder Case
The Supreme Court has delivered a major blow to senior YSRCP leaders Pinnelli Ramakrishna Reddy, former MLA of Macherla, and his brother Pinnelli Venkatarama Reddy, by cancelling the interim bail earlier granted to them in the Palnadu double murder case. The Court dismissed both of their anticipatory bail petitions and ruled that the two leaders […] The post Supreme Court Cancels Interim Bail for Pinnelli Brothers in Palnadu Double Murder Case appeared first on Telugu360 .
ETELA |విజయోస్తూ.. గెలిచి రండి
ETELA | విజయోస్తూ.. గెలిచి రండి గ్రామాల అభివృద్ధికి కేంద్ర నిధులు తెప్పిస్తామల్కాజ్గిరి
CONGRESS |అభివృద్ధిని చూసి ఆశీర్వదించండి
CONGRESS | అభివృద్ధిని చూసి ఆశీర్వదించండి లింగాపూర్ జీపీ సర్పంచ్ అభ్యర్థి ఆకుల
Medak |పూలే ఆశయ సాధనకు కృషి చేద్దాం..
Medak | పూలే ఆశయ సాధనకు కృషి చేద్దాం.. మెదక్ మున్సిపల్ మాజీ
Cinema|మళ్ళీ “పెళ్లి చేసుకుందాం”
Cinema| విక్టరీ వెంకటేష్ నటించగా ఘన విజయం సాధించిన చిత్రాల్లో “పెళ్ళి చేసుకుందాం”
అమరావతిలో బ్యాంకులు –బీమా సంస్థల ప్రధాన కార్యాలయాల శంకుస్థాపన
అమరావతి రాజధానిలో 25 బ్యాంకులు, ప్రభుత్వ రంగ సంస్థల ప్రధాన కార్యాలయాల నిర్మాణానికి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ భూమిపూజ నిర్వహించారు.ఈ వేడుకకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రులు నారా లోకేశ్, నారాయణతో పాటు పలువురు నేతలు హాజరయ్యారు.రాజధాని సీడ్ యాక్సెస్ రోడ్ సమీపంలోని సీఆర్డీఏ ప్రాజెక్ట్ కార్యాలయం వద్ద నిర్మించిన మొదటి బ్లాక్లో ఈ శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా రాజధాని రైతులు, వ్యవసాయ కార్మికులు, […] The post అమరావతిలో బ్యాంకులు – బీమా సంస్థల ప్రధాన కార్యాలయాల శంకుస్థాపన appeared first on Visalaandhra .
Centers |పకడ్బందీగా బందోబస్తు ఏర్పాటు చేయాలి
Centers | పకడ్బందీగా బందోబస్తు ఏర్పాటు చేయాలి Centers | బోధన్, ఆంధ్ర
Kotagiri |నామినేషన్ కేంద్రాల పరిశీలన
Kotagiri | నామినేషన్ కేంద్రాల పరిశీలన ఎన్నికల రిటర్నింగ్ అధికారులకు డీఎల్పీఓ సూచనలు
Surreder Date Fixed : మావోయిస్టుల ముహూర్తం ఖరారు
Surreder Date Fixed : మావోయిస్టుల ముహూర్తం ఖరారు ( ఆంధ్రప్రభ, ఏపీ
PALACE |జగన్.. అహంకారానికి నిదర్శనం..
PALACE | జగన్.. అహంకారానికి నిదర్శనం.. రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించిన జగన్ మోహన్
జై అమరావతి నినాదంతో ముందుకెళ్లాం : లోకేష్
అమరావతి: దేవతల రాజధాని.. రైతుల త్యాగం.. అమరావతి అని ఎపి విద్యాశాఖ మంత్రి లోకేష్ కొనియాడారు. గత వైసిపి ప్రభుత్వం విధ్వంసం చేయాలని చూసిందని అన్నారు. 15 బ్యాంకులు, ప్రభుత్వ రంగ సంస్థల ప్రధాన కార్యాలయాల నిర్మాణాలకు కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా లోకేష్ మీడియాతో మాట్లాడుతూ.. మూడు రాజధానులని చెప్పి ఒక్క ఇటుక కూడా వేయలేదని, ఒక వ్యక్తి నివాసానికి రూ. 700 కోట్లు పెట్టి విశాఖలో ప్యాలెస్ కట్టారని విమర్శలు గుప్పించారు. ఎన్ని ఇబ్బందులు పెట్టినా జై అమరావతి నినాదంతో ముందు కెళ్లామని తెలియజేశారు. ఒకే రాష్ట్రం.. ఒకే రాజధాని అని ఆనాడు పోరాటం చేశామని, జై అమరావతి అన్నందుకు వైసిపి ప్రభుత్వం రైతులపై కేసులు పెట్టారని మండిపడ్డారు. 631 రోజులు అమరావతి ఉద్యమం నడిపించిందని, 270 మంది రైతులు ప్రాణాలు కోల్పోవడం చూశామని ఆవేదన వ్యక్తం చేశారు. సుమారుగా 3 వేల మంది రైతులపై ఆనాడు కేసులు పెట్టారని, కూటమి ప్రభుత్వంలో అమరావతి పనులు వేగంగా సాగుతున్నాయని లోకేష్ పేర్కొన్నారు. స్త్రీశక్తి అంటే తనకు గుర్తొచ్చే మొదటి వ్యక్తి నిర్మలా సీతారామన్ అని ప్రశంసించారు. పార్లమెంట్ లో ప్రతిపక్ష సభ్యులకు సరైన సమాధానం చెబుతారని, వరుసగా 8 కేంద్ర బడ్జెట్ లు నిర్మలాసీతారామన్ ప్రవేశ పెట్టారని అన్నారు. నిర్మలా సీతారామన్ జీవితం మనకు ఒక పాఠం అని లోకేష్ గుర్తుచేశారు.
Bollywood actor joins NTR and Neel Film
NTR and Prashanth Neel are joining hands to deliver one of the biggest action adventures and the shoot is happening currently. As per the recent development, Bollywood actor Anil Kapoor has joined the cast of the film and he will join the sets of the film in the upcoming schedule. Anil Kapoor is the lead […] The post Bollywood actor joins NTR and Neel Film appeared first on Telugu360 .
Chandrababu : తలకిందులుగా తపస్సు చేసినా సాధ్యం కాదేమోనట
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన అనుభవాన్ని ఉపయోగించి రాష్ట్రాన్ని గాడిలో పెట్టే ప్రయత్నం చేస్తున్నారు
అమరావతిలో బ్యాంకుల హబ్.. 25 ఆర్థిక సంస్థల కార్యాలయాలకు శంకుస్థాపన
కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్ చేతుల మీదుగా కార్యక్రమం రాజధాని అమరావతి నిర్మాణంలో కీలక ముందడుగు పడింది. అమరావతిని ప్రధాన ఆర్థిక కేంద్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో 25 బ్యాంకులు, ప్రభుత్వ రంగ సంస్థల ప్రధాన కార్యాలయాల నిర్మాణానికి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ శుక్రవారం ఉదయం శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రులు నారా లోకేశ్, పొంగూరు నారాయణ హాజరయ్యారు. రాజధానిలోని సీడ్ యాక్సెస్ రహదారి […] The post అమరావతిలో బ్యాంకుల హబ్.. 25 ఆర్థిక సంస్థల కార్యాలయాలకు శంకుస్థాపన appeared first on Visalaandhra .
Chandrababu : హైదరాబాద్ లో ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్.. ఇక్కడ ఆర్థిక నగరం
ఆర్థిక సంస్థలన్నీ ఒకే చోట ఏర్పడటం దేశంలోనే ఇక్కడే ప్రధమమని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు
ఏపీలో గ్రామ పంచాయతీల విభజన, పునర్వ్యవస్థీకరణపై నిషేధం ఎత్తివేత
కొత్త పంచాయతీల ఏర్పాటు, విలీనాలకు మార్గం సుగమం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రామ పంచాయతీల పునర్వ్యవస్థీకరణపై కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో గ్రామ పంచాయతీల విభజన, విలీనం, పునర్వ్యవస్థీకరణపై గత ఐదేళ్లుగా అమల్లో ఉన్న నిషేధాన్ని తక్షణమే ఎత్తివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిర్ణయంతో రాష్ట్రంలో పరిపాలనా సౌలభ్యం కోసం కొత్త గ్రామ పంచాయతీల ఏర్పాటుకు, ఇప్పటికే ఉన్నవాటిని సమీప పట్టణ స్థానిక సంస్థల్లో విలీనం చేసేందుకు మార్గం సుగమమైంది. వివరాల్లోకి వెళ్తే.. గ్రామ పంచాయతీ ఎన్నికల […] The post ఏపీలో గ్రామ పంచాయతీల విభజన, పునర్వ్యవస్థీకరణపై నిషేధం ఎత్తివేత appeared first on Visalaandhra .
Pawan Kalyan : చంద్రబాబుతోనే అమరావతి అభివృద్ధి
అమరావతి రాజధాని చంద్రబాబు నాయుడు ముందు చూపుతో వేగంగా అభివృద్ధి చెందుతుందని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అన్నారు
Narsampet |ఆర్టీసీ డిపోలో ఫైర్ సేఫ్టీ డెమో
Narsampet | ఆర్టీసీ డిపోలో ఫైర్ సేఫ్టీ డెమో Narsampet | నర్సంపేట,
వారి కోసమే ఇందిరమ్మ క్యాంటీన్లు: పొన్నం
హైదరాబాద్: తెలంగాణ ప్రజా పాలన ప్రభుత్వంలో హైదరాబాద్ నగరంలో ఉపాధి, ఇతర పనుల నిమిత్తం వచ్చే వారి సౌకర్యార్థం కోసం ఇందిరమ్మ క్యాంటీన్ లలో అల్పాహారం, మధ్యాహ్న సమయంలో భోజనం ఏర్పాటు చేస్తున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. శుక్రవారం సుందరయ్య విజ్ఞాన కేంద్రం, కవాడిగూడ ఎన్ టిపిసి వద్ద ఇందిరమ్మ క్యాంటీన్ ప్రారంభించామన్నారు. ఈ సందర్భంగా పొన్నం మీడియాతో మాట్లాడారు. ఇంకా నగరంలో ఎక్కడెక్కడ ఇందిరమ్మ క్యాంటీన్లు అవసరముంటాయో అక్కడ ప్రభుత్వం గుర్తిస్తుందని, స్థానిక ప్రజలు, ప్రజా ప్రతినిధులు కోరిన చోట కూడా ఏర్పాటు చేస్తామని తెలియజేశారు. ఇందిరమ్మ క్యాంటీన్ ల ద్వారా ప్రజలకు 5 రూపాయలకే నాణ్యమైన అల్పాహారం, భోజనం అందించడం జరుగుతుందని పేర్కొన్నారు. హైదరాబాద్ లో ఉపాధి కల్పన కోసం వచ్చిన వారికి ఇందిరమ్మ క్యాంటీన్ లు ఏర్పాటు చేయడం జరుతుందని వివరించారు.
వధువు వరుడిగా.. వరుడు వధువుగా రెడీ! #telugupost #viralmarriage #latestnews #viralvideo
Collector |పూలే బాటలో నడుద్దాం..
Collector | పూలే బాటలో నడుద్దాం.. మహనీయునికి నివాళిఅనంతపురం జిల్లా కలెక్టర్ ఆనంద్

26 C