Candidate |ప్రజా సమస్యల కోసం పని చేస్తా
Candidate | ప్రజా సమస్యల కోసం పని చేస్తా Candidate | నర్సింహులపేట,
MD |జగన్మాత సేవలో ఆంధ్రప్రభ ఎండి..
MD | జగన్మాత సేవలో ఆంధ్రప్రభ ఎండి.. MD | విజయవాడ, ఆంధ్రప్రభ
అఖండ 2 సినిమా ఘన విజయం సాధించాలని అభిమానుల ప్రత్యేక పూజలు #telugupost #balakrishna #akanda2
Govt |కాపు, బీసీ భవనాల నిర్మిస్తా
Govt | కాపు, బీసీ భవనాల నిర్మిస్తా నా సొంత నిధులు వెచ్చిస్తున్నారాష్ట్ర
ఎగరని విమానాలు.. ఎందుకో ఈ కష్టాలు!! | Flight Cancellations in India
Cricket |బ్లైండ్ టీమ్ కెప్టెన్ దీపికకు నీరాజనం
Cricket | బ్లైండ్ టీమ్ కెప్టెన్ దీపికకు నీరాజనం Cricket | శ్రీ
Welcome |బాల సదనాల్లో మహిళా కమిషన్ తనిఖీ
Welcome | బాల సదనాల్లో మహిళా కమిషన్ తనిఖీ Welcome | కర్నూలు,
Collector |తక్షణమే పరిష్కరించండి
Collector | తక్షణమే పరిష్కరించండి Collector | మచిలీపట్నం,- ఆంధ్ర ప్రభ :
Gold |లక్కీ క్రికెటర్కు గోల్డ్ కాయిన్
Gold | లక్కీ క్రికెటర్కు గోల్డ్ కాయిన్ యువ హీరోలు రామ్ -హరి
రెండు ద్విచక్రవాహనాలు ఢీకొని వృద్ధుడి మృతి
విశాలాంధ్ర – బెలుగుప్ప:రెండు ద్విచక్రవాహనాలు ఎదురెదురుగా ఢీకొనడంతో వెంకటాద్రిపల్లి గ్రామానికి చెందిన చంద్రమౌళి (60) మృతిచెందిన ఘటన ఆదివారం రాత్రి చోటుచేసుకుంది.స్థానికుల సమాచారం ప్రకారం, హోటల్ నిర్వహణ చేస్తూ జీవనోపాధి సాగిస్తున్న చంద్రమౌళి బెలుగుప్పకు వెళ్లి తిరిగి గ్రామానికి వస్తుండగా, ఆవులెన్న క్రాస్ సమీపంలో తిప్పేస్వామి నడుపుతున్న బైక్ ఢీకొన్నది. ఈ ప్రమాదంలో చంద్రమౌళికి తలకు తీవ్రమైన గాయాలు కావడంతో వెంటనే కళ్యాణదుర్గం ఆసుపత్రికి తరలించిగా మార్గమధ్యంలోనే ఆయన ప్రాణాలు కోల్పోయినట్లు వారు తెలిపారు.ఆయన మృతితో కుటుంబ […] The post రెండు ద్విచక్రవాహనాలు ఢీకొని వృద్ధుడి మృతి appeared first on Visalaandhra .
health |శతాధిక వృద్ధురాలు కన్నుమూత
health | శతాధిక వృద్ధురాలు కన్నుమూత health | చల్లపల్లి, ఆంధ్ర ప్రభ
Award |ఏళ్ల బయన్న కు ఉత్తమ ఫోటోగ్రాఫర్ అవార్డు
Award | ఏళ్ల బయన్న కు ఉత్తమ ఫోటోగ్రాఫర్ అవార్డు Award |
నవ్వులు పూయిస్తున్న ‘ఓం శాంతి శాంతి శాంతిః’ టీజర్
‘పెళ్లి చూపులు’, ‘ఈ నగరానికి ఏమైంది’ సినిమాలతో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు తరుణ్ భాస్కర్. ఆ తర్వాత ఆయన నటుడిగా మారిపోయారు. పలు సినిమాల్లో సహాయక పాత్రలు చేస్తూ వచ్చారు. కొద్ది రోజుల క్రితమే ‘ఈ నగరానికి ఏమైంది’ సీక్వెల్ వస్తున్నట్లు ప్రకటించారు. కానీ, ఇప్పుడు తరుణ్ భాస్కర్ హీరోగా మారిపోయారు. ఆ హీరోగా నటించిన చిత్రం ‘ఓం శాంతి శాంతి శాంతిః’. మలయాళం వచ్చిన సూపర్ హిట్ చిత్రం ‘జయ జయ జయహే’ సినిమాకి ఇది రీమేక్. తాజాగా ఈ సినిమా టీజర్ని విడుదల చేశారు. గోదావరి బ్యాక్డ్రాప్ ఈ సినిమా సాగుతుందని టీజర్ చూస్తే తెలుస్తోంది. భార్యపై ఆధిపత్యం చెలాయించాలని అనుకొనే భర్తకి.. ఊహించని విధంగా భార్య అతడిపై తిరగబడితే ఎలాంటి పరిస్థితులు ఉంటాయి అనేది ఈ సినిమా కాన్సెప్ట్. మొత్తానికి టీజర్ ఆద్యంతం నవ్వులు పూయిస్తుంది. నేయిటివిటికి దగ్గరగా ఈ సినిమా ఉంటుందని తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో ఈశా రెబ్బా హీరోయిన్గా నటిస్తుండగా.. బ్రహ్మాజీ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఎఆర్ సజీవ్ ఈ సినిమా దర్శకుడు. ఎస్ ఒరిజినల్స్, మూవీ వర్స్ స్టూడియోస్ బ్యానర్లపై ఈ సినిమాను నిర్మించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా జనవరి 23, 2026న ప్రేక్షకుల ముందుకు రానుంది.
Electric |విద్యుత్ షాక్ తో ఎలక్ట్రీషియన్ మృతి
Electric | విద్యుత్ షాక్ తో ఎలక్ట్రీషియన్ మృతి Electric | పామర్రు
తెలంగాణ వ్యాప్తంగా 4 లేన్ల రోడ్లు : మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి
ప్రపంచమంతా గ్లోబల్ సమ్మిట్ వైపు ఆసక్తిగా చూస్తోందని మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో తెలంగాణ రైసింగ్ నినాదంతో మంత్రులందరం యూనిటీగా పని చేస్తున్నామని ఆయన చెప్పారు. సోమవారం గ్లోబల్ సమ్మిట్ ప్రాంగణంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ 2034 వరకు 1 ట్రిలియన్ ఎకానమీ, 2047 వరకు 3 ట్రిలియన్ డాలర్స్ ఎకానమీ లక్ష్యంగా పనిచేస్తున్నామని ఆయన చెప్పారు. ఆర్ అండ్ బి శాఖ ఆద్వర్యంలో జాతీయ రహదారులు, ఎలివేటెడ్ కారిడార్లు, కొత్త ఎయిర్పోర్టులు, డ్రైపోర్ట్ నుండి కోస్టల్ ఏరియా కనెక్టివిటీ, సౌత్ ఇండియా స్టేట్స్ కనెక్టివిటీ కారిడార్, గ్రీన్ ఫీల్ హైవేలు లాంటి ప్రణాళికతో వెళ్తున్నామని మంత్రి కోమటి రెడ్డి అన్నారు. మా విజన్ ప్రకారం తెలంగాణ వ్యాప్తంగా రానున్న రోజుల్లో పూర్తిగా 4లేన్ల రోడ్లు రాబోతున్నాయని కోమటి రెడ్డి చెప్పారు. మంచి రోడ్లు ఉంటే గ్రామీణ తెలంగాణ అభివృద్ది చెందుతుందని, పరిశ్రమలు వస్తాయని, .యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని ఆయన చెప్పారు. రీజినల్ రింగ్ రోడ్డు, రేడియల్ రోడ్లు, భారత్ ఫ్యూచర్ సిటీ నుండి అమరావతి, భారత్ ఫ్యూచర్ సిటీ నుండి బెంగళూరు, చెన్నై గ్రీన్ ఫీల్ రహదారులు, బుల్లెట్ ట్రైన్ కారిడార్లు రాబోతున్నాయని ఆయన చెప్పారు. ఇది రాష్ట్ర అభివృద్ధిలో గేమ్ చేంజర్ గా నిలవబోతున్నాయన్నారు. ప్రపంచ స్థాయి ప్రమాణాలతో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో నంబర్ వన్ చేయడమే తమ లక్ష్యమని చెప్పారు. తెలంగాణలో ప్రతిపక్షమే లేదని ఆయన విలేకరుల ప్రశ్నలకు సమాధానంగా చెప్పారు. తమ కుటుంబంలో ఒక్కొక్కరు పదివేల కోట్లు తిన్నారని కవిత ఆరోపిస్తోందని, కెసిఆర్ క్యాబినెట్ మంత్రులపై కవిత చేసిన ఆరోపణలపై సమాధానం చెప్పాలని మంత్రి కోమటి రెడ్డి డిమాండ్ చేశారు.
Distribution |వృద్ధులకు దుప్పట్లు పంపిణీ..
Distribution | వృద్ధులకు దుప్పట్లు పంపిణీ.. Distribution | టేకుమట్ల, ఆంధ్ర ప్రభ
Why is Dhurandhar a Game Changer in Indian Cinema?
Bollywood has been struggling to deliver impressive films and some of the biggest action dramas fell short of expectations. Many recent spy thrillers and action dramas are packed with glamour, expensive locations and forceful action. Then came Dhurandhar, a realistic and honest action drama that unfolded some of the shocking facts that happened behind the […] The post Why is Dhurandhar a Game Changer in Indian Cinema? appeared first on Telugu360 .
నాగర్కర్నూల్ జిల్లా కల్వకుర్తి పట్టణంలోని విద్యా నగర్, కేశవ్ నగర్ కాలనిలో గల శ్రీనివాస్ శర్మ నివాసంలో సోమవారం భారీ చోరీ జరిగిన సంఘటన చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. శ్రీనివాస్ శర్మ, అతని కుటుంబ సభ్యులు నవంబర్ 30న వేరే ఊరికి వెళ్ళి సోమవారం ఉదయం ఇంటికి వచ్చి చూసే సరికి తాళం విరిగిపడి ఇంట్లో సామాన్లు చిందర వందరగా పడి ఉండడం ,బీరువాలు తెరిచి ఉన్నాయి. ఇంట్లో దొంగలు పడ్డారన్న విషయాన్ని గమనించిన శ్రీనివాస్ శర్మ వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటనా స్థలానికి ఎస్సై మాధవరెడ్డి తన సిబ్బందితో చేరుకుని ఇళ్ళంతా పరిశీలించారు. బాధితుడు 40 తులాల బంగారు, 6 లక్షల నగదు చోరీకి గురైందని చెప్పారు. బాధితుని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ మాధవరెడ్డి తెలిపారు.
Social |శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే చర్యలు….
Social | శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే చర్యలు…. Social | ధర్మపురి,
2BHK ప్లాన్ చేస్తున్నారా? 3BHK నా? ఏది బెస్ట్? మొదటిసారి ఫ్లాట్ కొనేవారికి గైడ్
హైదరాబాద్ వంటి నగరంలో మొదటిసారి ఫ్లాట్ కొనాలనుకునే వారు ఎదుర్కొనే అతిపెద్ద సందిగ్ధత 2BHK కొనాలా? లేక 3BHK తీసుకోవాలా? ఈ నిర్ణయం కేవలం ఒక అదనపు గది గురించి మాత్రమే కాదు.. ఇది మీ భవిష్యత్తు, జీవనశైలి, ఆర్థిక ప్రణాళికతో ముడిపడి ఉంటుంది. డియర్ అర్బన్ అందిస్తున్న ఈ గైడ్ ముఖ్యమైన అంశాలైన ఖర్చు, జీవనశైలి, భవిష్యత్ ప్రణాళికలను విశ్లేషించడం ద్వారా ఈ క్లిష్టమైన నిర్ణయాన్ని సులభతరం చేయడానికి రూపొందించింది. 1. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ […] The post 2BHK ప్లాన్ చేస్తున్నారా? 3BHK నా? ఏది బెస్ట్? మొదటిసారి ఫ్లాట్ కొనేవారికి గైడ్ appeared first on Dear Urban .
వ్యక్తిత్వ హక్కులు కాపాడాలంటూ హైకోర్టుకు జూ.ఎన్టీఆర్ #telugupost #ntr #highcourt
incident |సాంబారులో పడి బాలుని మృతి..
incident | సాంబారులో పడి బాలుని మృతి.. incident | పెద్దపల్లి జిల్లా
కాప్రా సాకేత్లో రియల్టర్ దారుణ హత్య
హైదరాబాద్ శివారు ప్రాంతం రాచకొండ కమిషనరేట్ పరిధిలోని జవహర్నగర్ పోలీస్స్టేషన్ కాప్రా సాకేత్లో రియల్టర్ దారుణ హత్య తీవ్ర కలకలం సృష్టించింది.పాత కక్షలతో దుండగులు ఓ వ్యక్తిని కత్తులతో పొడిచి,బండరాయితో మోది, తుపాకీతో కాల్చి దారుణంగా హత్య చేశారు.ఈ ఘటన సోమవారం ఉదయం 8 గంటలకు జవహర్నగర్ పోలీస్స్టేషన్ పరిధిలోని సాకేత్లో వెలుగు చూసింది.మృతుడు కాప్రా సర్కిల్ పరిధిలోని సాకేత్లో నివసించే ఘంటా వెంకటరత్నం (54)గా పోలీసులు గుర్తించారు.పక్కా పథకం ప్రకారం నలుగురు వ్యక్తులు ఆటోలో,బైక్పై మరో ఇద్దరు వెంకటరత్నంను ఫాలో అవుతూ ఆటోను స్కూటీకి అడ్డగించి కత్తులతో విచక్షణరహితంగా దాడిచేశారు.అంతటితో ఆగకుండా తుపాకీతో కాల్చి తిరిగి అదే ఆటోలో పారిపోయారు.ఈ సంఘటనతో స్థానికులు భయాందోనళకు గురయ్యారు.సమాచారం అందుకున్న జవహర్నగర్ ఇన్స్పెక్టర్ సైదయ్య తన సిబ్బందితో ఘటన స్థలానికి చేరుకోని వివరాలు సేకరించారు. పోలీసుల వివరాల ప్రకారం కాప్రా సాకేత్లో నివసించే ఘంటా వెంకటరత్నం (54) రియల్ ఏస్టేట్ వ్యాపారం చేస్తు భార్య ఇద్దరు పిల్లలతో కలిసి నివాసం ఉంటున్నాడు. సోమవారం ఉదయం తన కూతురిని సాకేత్లోని ఫాస్టర్ బిల్లా బాంగ్ స్కూల్లో వదిలి తిరిగి ఇంటికి స్కూటీపై వస్తుండగా ఆరుగురు వ్యక్తులు ఆటోను అడ్డంగా ఉంచి అతనిపై కత్తులతో దాడి చేశారు.విచక్షణరహితంగా దాడి చేయడమే కాకుండా తుపాకీతో షూట్ చేసి పారిపోయారు. వెంకటరత్నంను హత్య చేయడానికి నిందితులు గత కొంత కాలంగా రెక్కి నిర్వహించినట్లు తెలుస్తోంది.మృతుడు వెంకటరత్నం గతంలో దూల్ఫేటలో రియల్ ఏస్టేట్ వ్యాపారం నిర్వహించేవాడు.అతనిపై అక్కడ రౌడిషీట్తో పాటు హత్య నేరారోపణలు ఉన్నాయి.సాకేత్లో గత కొన్ని సంవత్సరాలుగా నివసిస్తున్నప్పటికి అక్కడి ఆర్థిక,వ్యక్తిగత కక్షలతోనే ఈ హత్య జరిగినట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు.మృతుడి తల్లి,భార్య పిల్లలు మృతదేహం వద్ద బోరున విలపించారు. తన కుమారుడిని అన్యాయంగా పొట్టన పెట్టుకున్నారని తల్లి పోలీసుల ముందు వాపోయింది.మల్కాజ్గిరి డివిజన్ డిసిపి సిహెచ్.శ్రీధర్ ఘటన స్థలాన్ని సందర్శించి హత్యకు దారితీసిన విషయాలపై అడిగి తెలుసుకున్నారు. సీసీ కెమోరాల పుటేజీని పరిశీలిస్తున్నామని, తొందరలోనే నిందితులను పట్టుకుంటామని డిసిపి శ్రీధర్ వెల్లడించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించిన జవహర్నగర్ పోలీసులు కేసు నమోదు చేసుకోని దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్స్పెక్టర్ సైదయ్య తెలిపారు.
Teacher |చదువుకున్న వారికి పట్టం కట్టండి.
Teacher | చదువుకున్న వారికి పట్టం కట్టండి. Teacher | ధర్మసాగర్, ఆంధ్రప్రభ
funding |గెలిపించండి అభివృద్ధి ఏంటో చేసి చూపిస్తా..!
funding | గెలిపించండి అభివృద్ధి ఏంటో చేసి చూపిస్తా..! funding | ఇంద్రవెల్లి,
Vote |అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తా…
Vote | దస్తూరాబాద్, ఆంధ్రప్రభ : గ్రామ అభివృద్ధికి ఈనెల 11వ తేదీన
candidate |భారీ మెజార్టీతో గెలిపించండి… అభివృద్ధి చేస్తా…
candidate | భారీ మెజార్టీతో గెలిపించండి… అభివృద్ధి చేస్తా… candidate | బిక్కనూర్,
Services |ఆదరించండి..అభివృద్ధి చేసి చూపిస్తా..
Services | ఆదరించండి..అభివృద్ధి చేసి చూపిస్తా.. Services | ఇంద్రవెల్లి, ఆంధ్రప్రభ :
క్వాంట్ స్మాల్ క్యాప్ ఫండ్: పనితీరు, టాప్ హోల్డింగ్స్, ఇంకా రిస్క్ గురించి సమగ్ర వివరాలు
క్వాంట్ స్మాల్ క్యాప్ ఫండ్ గురించి మీకు అవగాహన కల్పించడానికి ఈ కథనం సహాయపడుతుంది. ఈ ఫండ్ పనితీరు, వేటిలో పెట్టుబడులు పెడుతుంది? వంటి అంశాలు కూడా చర్చించుకుందాం. మ్యూచువల్ ఫండ్ అంటే ఏమిటో అర్థం చేసుకోవడానికి ఒక సులభమైన ఉదాహరణ తీసుకుందాం. దీనిని ఒక నిపుణుడు నిర్వహించే వివిధ కంపెనీల స్టాక్స్ ఉన్న బుట్టగా ఊహించుకోండి. మీరు డబ్బు పెట్టినప్పుడు, ఆ ఫండ్ మేనేజర్ మీ కోసం ఆ స్టాక్స్ను కొనుగోలు చేసి, అమ్మి, వాటిని […] The post క్వాంట్ స్మాల్ క్యాప్ ఫండ్: పనితీరు, టాప్ హోల్డింగ్స్, ఇంకా రిస్క్ గురించి సమగ్ర వివరాలు appeared first on Dear Urban .
మంచిర్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం #telugupost #accidentnews #bikeaccident #latestnews
Kalvakuntla Kavitha : హరీశ్ రావుపై మరోసారి కవిత ఫైర్
హరీశ్ రావుపై మరోసారి కల్వకుంట్ల కవిత తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.
Fake Break Inspector : అతడే ఇతడు
Fake Break Inspector : అతడే ఇతడు ఓ ఏఎస్ఐ ముద్దు బిడ్డ
Schemes |కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థిని గెలిపించండి…
Schemes | కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థిని గెలిపించండి… ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్….
Gold Eyes |బంగారు కన్నులు సమర్పణ..
Gold Eyes | ఊట్కూర్, ఆంధ్రప్రభ : నారాయణపేటజిల్లా ఊట్కూర్ మండల పరిధిలోని
State |గ్రామాన్ని అభివృద్ధి చేస్తా
State | గ్రామాన్ని అభివృద్ధి చేస్తా State | నల్లగొండ రూరల్, ఆంధ్రప్రభ
WOMEN |తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఇంచార్జిగా పద్మ వీరపనేని
WOMEN | తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఇంచార్జిగా పద్మ వీరపనేని WOMEN |
Public |గ్రామాభివృద్ధి చేస్తా.. ఉంగరం గుర్తుకు ఓటు వేయండి
Public | గ్రామాభివృద్ధి చేస్తా.. ఉంగరం గుర్తుకు ఓటు వేయండి Public |
ఇండిగో సంక్షోభం పై రామ్మోహన్ నాయుడు ఏమన్నారంటే?
ఇండిగో సంక్షోభంపై కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు స్పందించారు
అభ్యంతరకర పోస్టులు.. ఢిల్లీ హైకోర్టుకు జూ. ఎన్టీఆర్
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. తనపై సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులపై సోమవారం ఎన్టీఆర్ కోర్టులో పిటిషన్ వేశారు. తన అనుమతి లేకుండా ఫొటో, పేరు వాడుకోకుండా ఆదేశాలు ఇవ్వాలంటూ కోరారు. దీనిపై విచారణ చేపట్టిన ఢిల్లీ హైకోర్టు.. అనుమతి లేకుండా ఎన్టీఆర్ ఫోటో, పేరును వాడిన సోషల్ మీడియా ఖతాలపై, ఈ కామర్స్ ప్లాట్ ఫామ్స్ పై తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ఐటీ రూల్స్ 2021 కింద మూడు రోజుల్లో తగిన చర్యలు తీసుకోవాలని తెలిపింది. తదుపరి విచారణ డిసెంబర్ 22కు న్యాయస్థానం వాయిదా వేసింది. సినీ సెలబ్రిటీలపై కొందరు సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు పెడుతున్నారు. ఇటీవల మెగాస్టార్ చిరంజీవి కూడా ఇలాంటి అభ్యంతరకర పోస్టులను ఎదుర్కొన్నారు. దీంతో ఆయన పోలీసులకు ఫిర్యాదు చేయాల్సి వచ్చింది. కాగా, దేవర మూవీ తర్వాత తారక్.. ప్రశాంత్ నీల్ తో భారీ ప్రాజెక్టు చేస్తున్న సంగతి తెలిసిందే. మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోంది. ఇంటర్ నేషన్ స్థాయిలో ఈ మూవీ ఉండబోతోందని ఇటీవల నిర్మాత వెల్లడించారు. ఈ సినిమా కోసం ఎన్టీఆర్ తన లుక్ ను పూర్తిగా మార్చేశారు. చాలా బక్కగా, గుబురు గడ్డంతో స్టైలీష్ గా కనిపిస్తున్నారు. ఈ మూవీపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. త్వరలో ఈ సినిమా టైటిల్ తోపాటు పూర్తి వివరాలను మేకర్స్ ప్రకటించనున్నారు.
Chandrababu : విధ్వంసమైన వ్యవస్థను గాడిలో పెడుతున్నాం
ఆంధ్రప్రదేశ్ లో విధ్వంసమైన ఆర్ధిక వ్యవస్థను గాడిలో పెడుతున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు
Awareness Meeting |నేతలకు దూరంగా ఉండాలి
Awareness Meeting | నేతలకు దూరంగా ఉండాలి Awareness Meeting | జన్నారం,
Army |ఆర్మీ అకాడమీకి కృషి అభినందనీయం
Army | ఆర్మీ అకాడమీకి కృషి అభినందనీయం Army | నారాయణపేట, ఆంధ్రప్రభ
Bharat Army |ఆర్మీ అకాడమీ కృషి అభినందనీయం
Bharat Army | ఆర్మీ అకాడమీ కృషి అభినందనీయం తెలంగాణ జాగృతి జిల్లా
Telangana: డాబుసరితనం లేదు.. గొప్పలు చెప్పు కోలేదు..గ్లోబల్ సమ్మిట్ పై ప్రశంసలు
తెలంగాణలో జరుగుతున్న గ్లోబల్ సమ్మిట్ ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తుంది.
DRUGS |విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ
DRUGS | విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ DRUGS | తిర్యాణి, ఆంధ్రప్రభ :
Nallagonda |అవకాశం ఇవ్వండి అభివృద్ధి చేస్తా..
Nallagonda | నల్లగొండ రూరల్, ఆంధ్రప్రభ : ఒక్కసారి అవకాశం ఇస్తే గ్రామాభివృద్ధి
Solution |అన్ని సమస్యలు పరిష్కరిస్తా.. గెలిపించండి…
Solution | అన్ని సమస్యలు పరిష్కరిస్తా.. గెలిపించండి… Solution | రఘునాథపల్లి, ఆంధ్రప్రభ
Venkateswar |బీజేపీ అభ్యర్థులను గెలిపించండి
Venkateswar | బీజేపీ అభ్యర్థులను గెలిపించండి జిల్లా అధ్యక్షులు వెంకటేశ్వర్ గౌడ్ Venkateswar
Elections | నియమాలు పాటించాలి Elections | దండేపల్లి, ఆంధ్రప్రభ : రానున్న
37,440 people | రేపే లాస్ట్! 37,440 people | తెలంగాణ న్యూస్
టీం ఇండియాకు ఝలక్ ఇచ్చిన ఐసిసి
సౌతాఫ్రికాతో జరిగే టి-20 సిరీస్కి ముందు టీం ఇండియాకు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ఐసిసి ఝలక్ ఇచ్చింది. మూడు వన్డేల సిరీస్లో భాగంగా రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో వన్డేలో స్లో ఓవర్ రేట్ కారణంగా భారత ఆటగాళ్లకు భారీ జరిమానా విధించింది. ఈ మ్యాచ్లో భారత్ నిర్దేశిత సమయం కంటే రెండు ఓవర్లు వెనకబడింది. దీంతో ఓవర్కు 5 శాతం చొప్పున పది శాతం మ్యాచ్ ఫీజ్ను టీం ఇండియాకు జరిమానాగా విధించారు. ఐసిసి ఎలైట్ ప్యానెల్ మ్యాచ్ రిఫరీ రిచీ రిచర్డ్సన్ ఈ శిక్షను ఖరారు చేశారు. ఐసిసి కోడ్ ఆఫ్ కండక్ట్లోని ఆర్టికల్ 2.22 ప్రకారం, ప్రతి ఓవర్ ఆలస్యానికి ఆటగాళ్ల మ్యాచ్ ఫీజు నుంచి 5 శాతం కోత విధిస్తారు. అయితే ఈ జరిమానాను కెప్టెన్ కెఎల్ రాహుల్ అంగీకరించాడు. దీంతో ఫార్మల్ హియరింగ్ లేకుండా ఈ కేసు ముగిసింది. కాగా ఈ మ్యాచ్లో భారత్ నిర్దేశించిన 359 పరుగుల లక్ష్యాన్ని దక్షిణాఫ్రికా చేధించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ విజయంతో మూడు వన్డేల సిరీస్ని 1-1గా సమం చేసింది. కానీ, వైజాగ్లో జరిగిన మూడో వన్డేలో భారత్ విజయం సాధించి.. 2-1 తేడాతో సిరీస్ని కైవసం చేసుకుంది.
మావోయిస్టు పార్టీకి ఎదురుదెబ్బ.. మరో టాప్ కమాండర్ సరెండర్..
రాజ్నంద్గావ్: మావోయిస్టు పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. కీలక నక్సలైట్ కమాండర్, కేంద్ర కమిటీ సభ్యుడు (CCM) రామ్ధేర్ మజ్జి సోమవారం తన బృందంతో కలిసి పోలీసుల ముందు లొంగిపోయాడు. హిడ్మాతో సమానంగా కీలక నేతగా ఎదిగిన అతని తలపై ఇప్పటికే పోలీసులు రూ. కోటి రివార్డు ప్రకటించారు. ఈ క్రమంలో ఛత్తీస్గఢ్ బకర్ కట్టాలోని పోలీస్ స్టేషన్లో మజ్జి లొంగిపోయాడు. మజ్జితో పాటు లొంగిపోయిన ఇతర మావోయిస్టు కార్యకర్తలలో చందు ఉసేండి, లలిత, జానకి, ప్రేమ్, రాంసింగ్ దాదా, సుకేశ్ పొట్టం, లక్ష్మి, షీలా, సాగర్, కవిత, యోగిత ఉన్నారు. వీరి లొంగుబాటుతో, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ మండలాలు నక్సల్ రహితంగా మారాయి. కాగా, ఇటీవల మావోయిస్టులు భారీగా ఆయుధాలతో సహా పోలీసుల ముందు లొంగిపోతున్న విషయం తెలసిందే. ఛత్తీస్గఢ్లో 80 శాతం నక్సలిజం నిర్మూలించబడింది.. కేవలం 20 శాతం మాత్రమే మిగిలి ఉంది. మార్చి 2026 నాటికి ఈ హింస నుండి రాష్ట్రం విముక్తి పొందుతుంది. అభుజ్మద్లోని పశ్చిమ ప్రాంతాలలోని కొన్ని ప్రాంతాలలో, సుక్మా, బీజాపూర్ జిల్లాల దక్షిణ ప్రాంతాలలో మాత్రమే నక్సలిజం కొనసాగుతోంది. నేడు, బస్తర్లోని ప్రజలు భయం లేకుండా బహిరంగ గాలిని పీల్చుకోగలరు అని ఛత్తీస్గఢ్ డిప్యూటీ సీఎం అన్నారు
Revanth Reddy : గ్లోబల్ సమ్మిట్ అసలు లక్ష్యమిదే
తెలంగాణలో చైనా లోని గ్యాంగ్ డాంగ్ ప్రావిన్స్ స్ఫూర్తిగా అభివృద్ధి చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు
భారత్ ఫ్యూచర్ సిటీలో ఏఐ యూనివర్సిటీ: మంత్రి శ్రీధర్ బాబు
భవిష్యత్తు నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని రాష్ట్ర ఐటిశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. సోమవారం భారత్ ఫ్యూచర్ సిటీలో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ప్రారంభమైంది. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఈ సదస్సును ప్రారంభించారు. ఈ సమ్మిట్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సిఎం భట్టివిక్రమార్క, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, కర్నాటక డిప్యూటీ సిఎం డికె శివకుమార్, అక్కినేని నాగార్జున, పలువురు మంత్రులు, దేశవిదేశీ కంపెనీ ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ..కాంగ్రెస్ ప్రభుత్వం రెండేళ్ల ప్రజాపాలనను పూర్తి చేసుకుంది. సిఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ అభివృద్ధి వైపు దూసుకుపోతుంది. ఉత్పత్తి, ఇంధన, నిర్మాణ రంగాల్లో అనేక రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచాం. ప్రపంచమంతా లాంచ్ ప్యాడ్ కోసం ఎదురుచూస్తోంది. తెలంగాణ అందుకు సిద్ధంగా ఉంది. టెక్నాలజీకి పెద్దపీట వేస్తున్నాం. భారత్ ఫ్యూచర్ సిటీలో ఏఐ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తున్నాం. తెలంగాణ ప్రభుత్వం, రాజకీయ నిబద్ధతతో అభివృద్ధికి కృషి చేస్తోంది అని చెప్పారు
Chandrababu : వచ్చే నెలలో చంద్రబాబు దావోస్ పర్యటన
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దావోస్ పర్యటన ఖరారయింది.
తెలంగాణ దేశంలోనే కొత్త రాష్ట్రం: రేవంత్
హైదరాబాద్: కొత్త రాష్ట్రమైన తెలంగాణ అభివృద్ధిలో దూసుకుపోతుందని సిఎం రేవంత్ రెడ్డి తెలిపారు. పారిశ్రామికవేత్తలు, ఆర్థికవేత్తల నుంచి ఆలోచనలు ఆహ్వానిస్తున్నామని అన్నారు. గ్లోబల్ సమ్మిట్ వేదిక వద్ద ఏర్పాటు చేసిన స్టాళ్లు సిఎం పరిశీలించారు. సదస్సులో ప్రాంగణంలో తెలంగాణ తల్లి డిజిటల్ విగ్రహం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 2047 సరికొత్త లక్ష్యాలు నిర్దేశించుకుని ముందుకు సాగుతున్నామని, 2047 నాటికి తెలంగాణ 3 ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా ఎదగాలనేది తమ ఆశయం అని తెలియజేశారు. కేంద్ర ప్రభుత్వం కూడా 2047 నాటికి 30 ట్రిలియన్ ఎకానమీని లక్ష్యంగా పెట్టుకున్నదని, జిడిపిలో తెలంగాణ వాటా 10 శాతం ఉండాలనేది తమ ఆశయం అని పేర్కొన్నారు. లక్ష్యం పెద్దది అయినప్పటికీ కష్టపడి సాధిస్తామనే నమ్మకం తమకు ఉందని, అందరి సహకారంతో తమ లక్ష్యాన్ని అందుకుంటామని సిఎం అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, దివంగత ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ నేతృత్వంలో తెలంగాణ కల సాకారమైందని, తెలంగాణ దేశంలోనే కొత్త రాష్ట్రం అని కొనియాడారు. అన్ని రంగాల నిపుణులు వచ్చినందుకు చాలా సంతోషం అని రేవంత్ అన్నారు. దేశజనాభాలో 2.9 శాతమే ఉన్నా.. 5 శాతం ఆదాయాన్ని సమకూరుస్తున్నామని, దేశంలో ఏ రాష్ట్రం చేయని విధంగా రాష్ట్రాన్ని 3 జోన్ లుగా విభజించామని చెప్పారు. 3 జోన్లను సేవ, తయారీ, వ్యవసాయ రంగాలకు కేటాయించామని, క్యూర్, ప్యూర్, రేర్ జోన్లుగా పిలుచుకుంటున్నామని తెలిపారు. చైనాలోని గ్వాంగ్డాంగ్ ప్రావిన్స్ స్ఫూర్తిగా ముందుకెళ్తున్నామని, గ్వాంగ్ డాంగ్ ప్రావిన్స్ 20 ఏళ్లలోనే అత్యధిక పెట్టుబడులు సాధించిందని ప్రశంసించారు. తెలంగాణలో గ్వాంగ్ డాంగ్ నమూనా అమలు చేయదలచామని రేవంత్ స్పష్టం చేశారు.
Tandoor |బీజేపీ సర్పంచ్ అభ్యర్థులను గెలిపించండి
Tandoor | బీజేపీ సర్పంచ్ అభ్యర్థులను గెలిపించండి ఓటర్లను అభ్యర్థించిన బీజేపీ రాష్ట్ర
‘ఎందుకో అంత క్యూట్గా?’ ప్రభాస్పై ‘ఆర్ఎక్స్100’ బ్యూటీ కామెంట్స్
రెబల్స్టార్ ప్రభాస్కి ఉండే ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తన సినిమాలతో ప్రపంచవ్యాప్తంగా అభిమానులని సంపాదించుకున్నారు ప్రభాస్. అభిమానులంతా ‘డార్లింగ్’ అంటూ ప్రభాస్ని ప్రేమగా పిలుస్తుంటారు. ఎందుకంటే ఆయన సినిమాల్లో ఎంతటి పవర్ఫుల్ రోల్స్ చేసినా.. బయట మాత్రం చాలా సౌమ్యంగా, ప్రేమగా ఉంటారు. అయితే ప్రభాస్ అంటే చాలా మంది సెలబ్రిటీలకు కూడా ఇష్టమే. అందులో ‘ఆర్ఎక్స్100’ బ్యూటీ పాయల్ రాజ్పుత్ ఒకరు. తనకి ప్రభాస్ అంటే ఎంత ఇష్టమో ఆమె తాజాగా ఎక్స్లో వేసిన ఓ పోస్ట్ చూస్తే తెలుస్తోంది. ప్రభాస్ ఇటీవల జపాన్లో సందడి చేసిన విషయం తెలిసిందే. ‘బాహుబలి: ది ఎపిక్’ విడుదల సందర్భంగా ఆయన జపాన్ వెళ్లి అక్కడ ఫ్యాన్స్తో ముచ్చటించారు. ఈ సందర్భంగా ప్రభాస్ స్టిల్స్ కొన్ని వైరల్ అయ్యాయి. ఆ స్టిల్స్ పోస్ట్ చేసిన పాయల్.. ‘‘ఇంత అమాయకంగా ఎవరైనా ఉండగలరా? ఇండస్ట్రీ మనల్ని కఠినంగా మార్చుతుంది. అంతేకాక.. మంద చర్మం గత వారిలా చేస్తుంది. కానీ, ఈ వ్యక్తి మాత్రం సులువుగా సిగ్గుపడుతుంటారు.. దాంతో ఎక్కువ మాట్లాడలేరు. ఎందుకు అంత క్యూట్గా ఉంటాడో? దేవుడు అతడిని దీవించుగాక’’ అంటూ ప్రభాస్ని పొగుడుతూ ఎక్స్లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతోంది. అభిమానులు ‘‘మీరిద్దరు కలిసి సినిమా చేస్తే బాగుంటుంది’’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
In Charge |గ్రామాభివృద్ధి కోసం కృషి చేస్తా
In Charge | గ్రామాభివృద్ధి కోసం కృషి చేస్తా తూడుకుర్తి గ్రామ సర్పంచ్
రేపు సాయంత్రం నుంచి వైన్స్ బంద్#telugupost #elections #telanagananews #winesclose
Varni |గ్రామ వికాసానికి కృషి చేస్తాం..
Varni | వర్ని, ఆంధ్రప్రభ : గ్రామంలో పెరిగిపోతున్న కోతుల బెడదను అరికట్టడంతో
DMHO |విధుల పట్ల నిర్లక్ష్యం వహించొద్దు
DMHO | విధుల పట్ల నిర్లక్ష్యం వహించొద్దు జిల్లా వైద్యాధికారి మధుసూదన్DMHO |
Govt |బాధ్యతాయుతమైన పాలన అందిస్తా
Govt | బాధ్యతాయుతమైన పాలన అందిస్తా గెలుపు బాటలో జంజర్ల లింగన్న… సూరయ్య
గ్లోబల్ సమ్మిట్లో స్పెషల్ అట్రాక్షన్గా రోబో #telanganaglobalsummit2025 #robo #hyderabadnews
Pawan Kalyan’s PKCW, PMF’s Historic Partnership
Reliable industry sources say that Pawan Kalyan Creative Works (PKCW) headed by Power Star Pawan Kalyan and People Media Factory (PMF) led by TG Vishwa Prasad and Krithi Prasad are in talks for a big multi-film partnership. If this happens, it could mark a new phase for large-scale Telugu films. The plan reportedly includes two […] The post Pawan Kalyan’s PKCW, PMF’s Historic Partnership appeared first on Telugu360 .
Welfare schemes |ఓటు వేసి గెలిపించండి.. అభివృద్ధి చేస్తాం…
Welfare schemes | ఓటు వేసి గెలిపించండి.. అభివృద్ధి చేస్తాం… Welfare schemes
Krishna Kanth |ప్రజల కోసం ఎన్నికల బరిలో విద్యావంతుడు
Krishna Kanth | మంథని, ఆంధ్రప్రభ : కత్తెర గుర్తుకు ఓటెయ్యాలని, కష్టాలు
హైదరాబాద్ లో మరో దారుణం.. యువతి గొంతు కోసి చంపిన యువకుడు
హైదరాబాద్ సిటీలో మారో దారుణం జరిగింది. ఓ యువకుడు.. 18ఏళ్ల యువతి గొంతు కోసి పరారయ్యాడు. ఈ విషాద సంఘటన నగరంలోని వారసిగూడలో సోమవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఇవాళ మధ్యాహ్నం వారసిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని బాపూజీనగర్లో ఉంటున్న పవిత్రను ఇంట్లోకి చొరబడి ఉమాశంకర్ అనే యువకుడు కత్తితో దాడి చేశాడు. యువతి గొంతు కోసి అక్కడి నుంచి పరారయ్యాడు. దీంతో యువతి అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయింది. వరుసగా బావ అయిన ఉమాశంకర్ పవిత్ర పెళ్లి చేసుకోవాలనుకున్నాడని.. కానీ, అతడు మద్యానికి బానిసై తాగుబోతు కావడంతో పవిత్ర పెళ్లికి నిరాకరించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో యువతిపై కక్ష పెంచుకున్న ఉమాశంకర్.. ఈ దారుణానికి పాల్పడినట్లు యువతి కుటుంబ సభ్యులు విలపిస్తున్నారు. యువతి తల్లిదండ్రుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పరారైన యువకుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
Development works |అభివృద్ధి కోసం ప్రజలకు ఎల్లపుడు అండగా ఉంటా….
Development works | అభివృద్ధి కోసం ప్రజలకు ఎల్లపుడు అండగా ఉంటా…. Development
SURESH |ఖన్సాయిపేట బరిలో విద్యావంతుడు సురేష్
SURESH | ఖన్సాయిపేట బరిలో విద్యావంతుడు సురేష్ బాధ్యతాయుతమైన పాలన అందిస్తాగెలుపు బాటలో
Kiara Advani back in a Stunning Look
Bollywood beauty Kiara Advani has been on a maternity break from the past few months. Her previous release was War 2 and she has completed the shoot of Yash’s Toxic which is due for release. Her fans are eagerly waiting for the comeback of the actress. Kiara Advani made her first public appearance on the […] The post Kiara Advani back in a Stunning Look appeared first on Telugu360 .
School |విద్యార్థులకు ఇక ‘ఉదయం కూడా పోషకాహారం
School | విద్యార్థులకు ఇక ‘ఉదయం కూడా పోషకాహారం ఎమ్మెల్యే గొండు శంకర్School
Hawala |హవాలా సొత్తు దోపిడీ..
Hawala | హవాలా సొత్తు దోపిడీ.. దారి మధ్యలో రూ.3కోట్లు చోరీ…గుజరాత్ నుంచి
టి-20 సిరీస్కి సిద్ధం.. స్టార్ ఆటగాడు జట్టు నుంచి ఔట్?
భారత్లో సౌతాఫ్రికా జట్టు పర్యటన ఆద్యంతం ఆసక్తికరంగా సాగుతోంది. ఇరు జట్ల మధ్య జరిగిన టెస్ట్ సిరీస్ని 2-0 తేడాతో సౌతాఫ్రికా కైవసం చేసుకోగా.. వన్డే సిరీస్లో భారత్ 2-1 తేడాతో విజయం సాధించింది. ఇప్పుడు ఇరు జట్లు టి-20 సిరీస్కి సిద్ధమవుతున్నాయి. మంగళవారం (డిసెంబర్ 9) తొలి టి-20 మ్యాచ్ జరుగనుంది. అయితే వన్డే సిరీస్ని సొంతం చేసుకున్న భారత టి-20 సిరీస్పై కూడా కన్నేసింది. మరోవైపు సౌతాఫ్రికా ఈ సిరీస్ సొంతం చేసుకోవాలని పట్టుదలతో ఉంది. ఈ నేపథ్యంలో భారత్.. సఫారీలను దెబ్బ తీసేందుకు వ్యూహాలు సిద్ధం చేస్తోంది. ఈ క్రమంలో ఓ స్టార్ ఆటగాడిని జట్టు నుంచి తప్పించేందుకు సిద్ధం అయినట్లు సమాచారం. వన్డే సిరీస్లో తొలి రెండు మ్యాచ్ల్లో జట్టులో చోటు దక్కినా.. ఏ మాత్రం ప్రభావం చూపలేని వాషింగ్టన్ సుందర్ను టి-20 సిరీస్ నుంచి తప్పించేందుకు సిద్ధమైందట. అతడి స్థానంలో ఆల్ రౌండర్ శివమ్ దూబేకి చోటు దక్కనున్నట్లు తెలుస్తోంది. ఇక సీమర్లుగా ఆర్ష్దీప్, బుమ్రా ఉంటారు. ఇక ఆల్ రౌండర్ల ప్లేస్లో హార్థిక్ పాండ్యా, దూబే జట్టులో ఉండే అవకాశం ఉంది. భారత్ తుది జట్టు (అంచనా): సూర్య కుమార్ యాదవ్ (కెప్టెన్), శుభ్మాన్ గిల్ (వైస్ కెప్టెన్), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, సంజూశాంసన్, హార్థిక్ పాండ్యా, శివమ్ దూబే, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, జస్ప్రీత్ బుమ్రా, అర్ష్దీప్ సింగ్.
first phase |అభివృద్ధి చేసి చూపిస్తా
first phase | అభివృద్ధి చేసి చూపిస్తా first phase | జన్నారం
Rajasekhar Suffers Injury: Advised Four Weeks Rest
Veteran actor Rajasekhar has taken a short pause from work and he is eager to make a comeback with Sharwanand’s upcoming movie Biker. The team lauded his job during the recent event. Rajasekhar too is confident on his comeback through Biker. Rajasekhar has suffered a leg injury on the sets of his upcoming movie. The […] The post Rajasekhar Suffers Injury: Advised Four Weeks Rest appeared first on Telugu360 .
Voters |గ్రామాభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తా
Voters | గ్రామాభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తా Voters | నిజాంపేట, ఆంధ్రప్రభ
Mani Ratnam’s New Love Story Loading
Mani Ratnam is one of the legendary directors of Indian cinema and narrative love stories and making them classics have been his fort. He also directed dramas which were successful but his love stories have a wide range of fans. Though Ponniyin Selvan franchise ended up decent, Mani Ratnam has delivered a huge disappointment with […] The post Mani Ratnam’s New Love Story Loading appeared first on Telugu360 .
voters |ప్రతినిత్యం అందుబాటులో ఉంటూ సేవ చేస్తా..
voters | ప్రతినిత్యం అందుబాటులో ఉంటూ సేవ చేస్తా.. voters | ధర్మపురి,
Dharmapuri |తీగల ధర్మారాన్ని అభివృద్ధి చేస్తా..
Dharmapuri | ధర్మపురి, ఆంధ్రప్రభ : తీగల ధర్మారం గ్రామ సర్పంచ్ గా
TDP | ప్రజల బాధలను చూడలేక… టీడీపీ నాయకులు సొంత నిధులతో రోడ్డుకు
Campaign |జోరుగా ఇంటింటి ప్రచారం..
Campaign | ఉట్నూర్, ఆంధ్రప్రభ : ఉట్నూర్ మండలంలోని నాగపూర్ పంచాయతీ సర్పంచ్
గ్రామపంచాయతీ ఎన్నికల నేపథ్యంలో మద్యం దుకాణాలు బంద్
డిసెంబర్ 08 ఖమ్మం, (జనం సాక్షి): డిసెంబర్ 11,14,17 తేదీలలో జరిగే గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఖమ్మం …
Public service |గెలిపిస్తే ..సేవకురాలిగా పని చేస్తా
Public service | గెలిపిస్తే ..సేవకురాలిగా పని చేస్తా రేండ్లగూడ సర్పంచి అభ్యర్థి
భైంసా డిసెంబర్ 08 (జనం సాక్షి) భైంసా పట్టణంలోని సంతోషిమాత మందీరం సమీపంలో గల నందన టీ పాయింట్లో …
గుండెపోటుతో మహిళా వార్డు మెంబర్ అభ్యర్థి మృతి
శంకర్ పల్లి, డిసెంబర్ 08(జనం సాక్షి)గుండెపోటుతో మహిళా వార్డు మెంబర్ మృతి చెందిన సంఘటన శంకరపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో …
తెలంగాణ గ్లోబల్ సమిట్ను ప్రారంభించిన గవర్నర్..
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ను గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్లోబల్ సమ్మిట్ను ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. 2047కు తెలంగాణ త్రీ ట్రిలియన్ డాలర్ల ఎకనామీని చేరుకోవాలని ఆశిస్తున్నానని.. సిఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతోందని గవర్నర్ అన్నారు. కాగా, సదస్సుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క, పలువురు మంత్రులతోపాటు కర్నాటక డిప్యూటీ సిఎం డికె శివకుమార్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, నోబెల్ బహుమతి గ్రహీత కైలాష్ సత్యార్థి, దేశ విదేశీ కంపెనీ ప్రతినిధులు, పలువురు సినీ, క్రీడా, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. ఈ సమ్మిట్ ప్రారంభానికి ముందు తెలంగాణ తల్లి డిజిటల్ విగ్రహాన్ని సిఎం రేవంత్ ఆవిష్కరించారు.
Chandrababu Naidu to Lead Andhra Pradesh Delegation to Davos 2026
Andhra Pradesh Chief Minister N Chandrababu Naidu will lead an eight-member delegation to the World Economic Forum’s Annual Meeting 2026 in Davos, Switzerland. The visit is scheduled from January 19 to 23, according to an official announcement made on Monday. The delegation includes key members of the state government. IT Minister Nara Lokesh and Industries […] The post Chandrababu Naidu to Lead Andhra Pradesh Delegation to Davos 2026 appeared first on Telugu360 .
HMDA రోడ్ మాస్టర్ప్లాన్ వివాదం ట్రంపెట్ పనుల్లో అవినీతి #HMDA #Hyderabad #Neopolis #MasterPlan
High Court Halts IAS Amrapali’s Cadre Posting
The cadre allocation dispute involving IAS officer Amrapali has taken a new turn after the Telangana High Court issued an interim stay on the CAT order that had directed her posting to the Telangana cadre through a swap arrangement with IAS officer Harikiran. The CAT had earlier ruled in her favour, allowing her transfer by […] The post High Court Halts IAS Amrapali’s Cadre Posting appeared first on Telugu360 .

23 C