చిట్టీల్లో రూ.4.80 కోట్ల టోకరా
నిందితుడి పట్టివేత.. వెంకటగిరి పోలీసులకు అప్పగింత ( వెంకటగిరి, ఆంధ్రప్రభ): వెంకటగిరి మండలం
Is Samantha making her Relationship Official?
Top actress Samantha has been quite selective with her films but she is in news frequently because of her relationship with Bollywood filmmaker Raj Nidimoru. Speculations say that Samantha and Raj are dating and their frequent presence together has sparked several rumors. They haven’t announced officially but Samantha has been posting pictures of her with […] The post Is Samantha making her Relationship Official? appeared first on Telugu360 .
Photos : The GirlFriend Movie Success Celebrations
The post Photos : The GirlFriend Movie Success Celebrations appeared first on Telugu360 .
ಫ್ಯಾಕ್ಟ್ಚೆಕ್: ಭೂಗತ ಹೈಡ್ರಾಲಿಕ್ ಕಸದ ವ್ಯವಸ್ಥೆಯ ವೀಡಿಯೊ ಕರ್ನಾಟಕದ್ದು ಎಂದು ಟರ್ಕಿಯ ವಿಡಿಯೋ ಹಂಚಿಕೆ
ಭೂಗತ ಹೈಡ್ರಾಲಿಕ್ ಕಸದ ವ್ಯವಸ್ಥೆಯ ವೀಡಿಯೊ ಕರ್ನಾಟಕದ್ದು ಎಂದು ಟರ್ಕಿಯ ವಿಡಿಯೋ ಹಂಚಿಕೆ
Akhanda Thandavaam Song Pramo: NBK to rock the Nation
God of Masses Nandamuri Balakrishna is one of the biggest legends of Telugu and Indian Cinema. The biggest mass star in on a success streak that started with the Devotional blockbuster Akhanda. Now, he is starring in the sequel, Akhanda 2 Thandavaam. The movie marks the fourth collaboration of director Boyapati Srinu and NBK, who […] The post Akhanda Thandavaam Song Pramo: NBK to rock the Nation appeared first on Telugu360 .
ఆంధ్రప్రభ, ఎన్టీఆర్ బ్యూరో : నిత్యం వేల సంఖ్యలో రాష్ట్రం నలుమూలలతో పాటు
సజ్జ గింజల లారీ ఇంజన్లో మంటలు
రంగారెడ్డి జిల్లా, శంషాబాద్ మున్సిపల్ పరిధిలో శుక్రవారం వెళ్తున్న లారీ ఇంజన్లో మంటలు చెలరేగాయి. బైక్పై వెళుతున్న వ్యక్తి మంటలను గమనించి లారీ డ్రైవర్కు చెప్పడంతో వెంటనే అపి దిగిపోవడంతో త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. పోలీసులు, లారీ డ్రైవర్ తెలిపిన వివరాల ప్రకారం..మల్కాజ్గిరి నుండి సజ్జ గింజల లోడుతో వస్తున్న గూడ్స్ లారీ కర్నాటకకు బయలుదేరింది. శుక్రవారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో శంషాబాద్ వద్ద ఫ్లైఓవర్పై నుండి వెళ్తోంది.ఆ సమయంలో ఇంజన్లో నుండి మంటలు చెలరేగాయి. అదేసమయంలో బైక్పై వెళుతున్న ఒక వ్యక్తి ఈ మంటలను గమనించి లారీ డ్రైవర్ మహమ్మద్ సద్దాంకు చెప్పాడు. దీంతో సద్దాం లారీని అక్కడే అపేసి కిందకు దిగిపోయాడు. వెంటనే ఫైర్ స్టేషన్ నెంబర్ కు ఫోన్ చేయడంతో సంఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు. 722 సజ్జగింజల బస్తాల్లో దాదాపు 150 బస్తాలు మంటల్లో కాలిపోయాయి. లారీ ఇంజన్ ముందుభాగం కూడా పూర్తిగా దగ్ధంమైంది. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఆంధ్రప్రభ, ఎన్టీఆర్ బ్యూరో : పూర్తి ఆధ్యాత్మిక చింతన ఉండే కనకదుర్గమ్మ ఆలయంలో
హైదరాబాద్=ముంబై జాతీయ రహదారిపై రెడీమిక్స్ ట్రక్ బోల్తా
సంగారెడ్డి జిల్లా, పటాన్చెరు పాత టోల్గేట్ వద్ద కాంక్రీట్ రెడీమిక్స్ లారీ శుక్రవారం బోల్తా పడింది. మండల పరిధిలోని పార్టీ గ్రామం నుండి లింగంపల్లి వైపు వెళుతున్న క్రమంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. సంఘటనలో డ్రైవర్, క్లీనర్కు స్వల్ప గాయాలయ్యాయి. రెడీమిక్స్ వాహనం బోల్తా కొట్టడంతో హైదరాబాద్=ముంబై జాతీయ రహదారిపై కిలోమీటర్ల మేర భారీ సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి. నిలిచిపోయిన వాహనాలను క్లియర్ చేయడానికి పోలీసులు నానాఅవస్థలు పడి ఎట్టకేలకు ట్రాఫిక్ను నియంత్రించారు.
నటీమణి సులక్షణ పండిట్ కన్నుమూత
ప్రముఖ గాయని, నటీమణి సులక్షణ పండిట్ (71) గురువారం రాత్రి గుండెపోటుతో కన్నుమూశారు. శ్వాసతీసుకోవడం ఇబ్బంది కావడంతో ఆమెను గురువారం నానావతి ఆస్పత్రిలో చేర్చిన తరువాత చికిత్స పొందుతూ రాత్రి 7 గంటలకు గుండెపోటు వచ్చి తుది శ్వాస విడిచారని ఆమె సోదరుడు లలిత్ పండిట్ తెలియజేశారు. తొమ్మిదేళ్ళ వయసులోనే పాటలు పాడడం ప్రారంభించిన సులక్షణ పండిట్ సోదరుడు మంధీర్తో కలిసి కెరీర్ ప్రారంభించారు. 1975లో సంజీవ్ కుమార్తో ఆమె నటించిన ఉల్జా చిత్రం ఘన విజయం సాధించడంతో అనేక అగ్రనటులతో నటించే అవకాశం ఆమెకు వరుసగా కలిగింది. 197080 ప్రాంతంలో సంజీవ్కుమార్, రాజేష్ ఖన్నా, వినోద్ఖన్నా, శశికపూర్, జితేంద్ర,శత్రుఘ్న సిన్హా, తదితర అగ్రనాయకులతో ఆమె నటించి పేరు పొందారు. ఆమె కెరీర్లో హేరా ఫేరీ, అప్నాపన్, ఖాండాన్, చెహ్రేపేచెహ్రా , ధరమ్కాంటా ,వక్త్ కి దీనార్ వంటి సినిమాలు బాగా ప్రేక్షకాదరణ పొందాయి.హిందీతోపాటు బెంగాలీ చిత్రాల్లోనూ ఆమె నటించారు. నటనతోపాటు పలుభాషా చిత్రాల్లో పాటలు కూడా పాడారు. గజల్ గాయనిగా కూడా పేరు పొందారు. కిశోర్ కుమార్, శైలేందర్ సింగ్, జేసుదాస్, మహేంద్ర కపూర్, ఉదిత్ నారాయణ వంటి ప్రముఖ గాయకులతో కలిసి యుగళ గీతాలు ఆలపించారు. చివరిసారి 1996లో ఖామోషీ,అనే సంగీత భరిత చిత్రంలో సాగర్కినారే దో దిల్ అనే పాటను పాడారు. ఈ పాటకు ఆమె సోదరులే స్వరపర్చడం విశేషం.
హైదరాబాద్, (ఆంధ్రప్రభ) : రాష్ట్రవ్యాప్తంగా ప్రైవేట్ ఉన్నత విద్యాసంస్థల నిరవధిక బంద్ సమస్యకు
హైదరాబాద్: ఉన్నత విద్య ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలతో ప్రభుత్వం చర్చలు సఫలమయ్యాయి. దీంతో బంద్ విరమిస్తున్నట్లు ఉన్న విద్యా ప్రైవేటు కళాశాలలు ప్రకటించాయి. డిప్యూటీ సిఎంతో చర్చల అనంతరం బంద్ విరమిస్తున్నట్లు ప్రకటించాయి. దీంతో రేపటి నుంచి యధావిధిగా కళాశాలలు నడుస్తాయి. ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలు శుక్రవారం ప్రజాభవన్లో ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో భేటీ అయ్యాయి. ఈ సందర్భంగా ప్రైవేటు కలేజీలకు ఫీజు బకాయిలు చెల్లింపునకు ప్రభుత్వం అంగీకారం తెలిపింది. తక్షణమే రూ.600 కోట్లు విడుదలకు డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క హామీ ఇచ్చారు. త్వరలోనే మరో రూ.300 కోట్లు చెల్లిస్తామని డిప్యూటీ సిఎం పేర్కొన్నారు. గతంలో ప్రభుత్వం రూ.600 కోట్ల ఫీజు బకాయిలు చెల్లించింది.
కుక్కునూరు ..బెస్తాగూడెం అయ్యప్పగా గుర్తింపు ( కుక్కునూరు, ఆంధ్రప్రభ) ఏలూరు జిల్లా కుక్కునూరు
గరియాభంద్లో ఏడుగురు మావోల లొంగుబాటు
మావోయిస్టుల లొంగుబాటు కార్యక్రమం కొనసాగుతోంది. శుక్రవారం సైతం చత్తీస్గఢ్ రాష్ట్రం, గరియాభంద్ జిల్లా, ఉదంతి ఏరియా కమిటీ సభ్యులు ఏడుగురు శుక్రవారం ఆయుధాదాలతో సహా పోలీసుల ఎదుట లొంగిపోయారు. వీరిలో ఉదంతి ఏరియా కమిటీ కమాండర్ సునీల్ సెక్రటరీ అరీనా ఉన్నారు. శనివారం వీరిని మీడియా ముందుకు తీసుకురానున్నారు. గత కొద్దిరోజుల క్రితం ఉదంతి ఏరియా కమిటీ కమాండర్ సునీల్ పేరిట మావోయిస్టు పార్టీ లేఖ విడుదల చేసింది. మల్లోజుల వేణుగోపాల్ బాటలోనే తాము కుడా లొంగిపోతామని లేఖను విడుదల చేసిన సంగతి తెలిసిం. శుక్రవారం మధ్యాహ్నం ఉదంతి అడవుల నుండి సునీల్, అరీనా, లుద్రో, విద్య, నందిని, మల్లేష్ ఆయన బృందం సభ్యులు గరియాబంద్ పోలీసుల ఎదుట లొంగిపోయారు. ఎల్ఎల్ఆర్ 3 ఇన్సాస్, సింగలాట్, తుపాకులను ఈ సందర్భంగా పోలీసులకు అప్పగించారు.
AP Rises Under Chandrababu and Lokesh: ₹1.01 Lakh Crore Investments, 85,000 Jobs Coming
Chief Minister N. Chandrababu Naidu has given the green signal for new investments worth ₹1,01,899 crore across Andhra Pradesh. These projects are expected to generate over 85,870 jobs, marking another major milestone in the state’s industrial growth. The approvals came during the 12th meeting of the State Investment Promotion Board (SIPB) held at the Secretariat. […] The post AP Rises Under Chandrababu and Lokesh: ₹1.01 Lakh Crore Investments, 85,000 Jobs Coming appeared first on Telugu360 .
భీమ్గల్ రూరల్, (ఆంధ్రప్రభ): భీమ్గల్ తహసీల్దార్ పరిధిలోని గోన్ గొప్పుల గ్రామంలో అక్రమంగా
విషాహారం తిని 25 గొర్రెలు మృతి
పెద్దపల్లి జిల్లా, ధర్మారం మండలం, పెరకపల్లి గ్రామంలో శుక్రవారం విషాహారం తిని 25 గొర్రెలు మృతి చెందాయి. ఇరు మల్లయ్యకు చెందిన 8, మట్టే తిరుపతికి చెందిన 6, అచ్చే రాజయ్యకు చెందిన 6, అచ్చే చంద్రయ్యకు చెందిన 5 గొర్రెలు మృతి చెందాయి. బాధితుల ద్వారా ఈ విషయం తెలుసుకున్న కాంగ్రెస్మండల అధ్యక్షుడు గాగిరెడ్డి తిరుపతిరెడ్డి ఆధ్వర్యంలో మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు సోగాల తిరుపతి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ఓరెం చిరంజీవి, పార్టీ సోషల్ మీడియా వారియర్ బుట్టి సాగర్, కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షుడు అచ్చే తిరుపతి వెంటనే ఎస్సి, ఎస్టి సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్ దృష్టికి తీసుకెళ్లారు దీంతో. బాధితులతో స్వయంగా ఫోన్లో మాట్లాడిన మంత్రి వారికి తానున్నానంటూ భరోసా కల్పించారు. జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష దృష్టికి సమాచారం తీసుకెళ్లిన మంత్రి బాధిత కుటుంబాలను ఆదుకోవాలని సూచించారు. వెంటనే స్పందించిన జిల్లా కలెక్టర్ సంఘటన స్థలానికి వెళ్లి బాధితులతో మాట్లాడి పూర్తి నివేదిక అందించాల్సిందిగా జిల్లా పశు వైద్యశాఖ అధికారి విజయభాస్కర్ను ఆదేశించారు. జిల్లా కలెక్టర్ ఆదేశాలతో జిల్లా పశువైద్యశాఖ అధికారి విజయభాస్కర్, మండల పశువైద్యాధికారి అజయ్ పెరకపల్లి గ్రామానికి చేరుకొని మృతి చెందిన గొర్రెలను పరిశీలించడంతోపాటు బాధితులతో మాట్లాడారు. బాధిత కుటుంబాలను ఆదుకునేందుకు జిల్లా కలెక్టర్కు సమాచారం అందిస్తామని తెలిపారు. కాగా, కాంగ్రెస్ మండల నాయకులు ప్రత్యేక చొరవ తీసుకొని సమాచారాన్ని మంత్రి దృష్టికి తీసుకెళ్లడంతో వెంటనే స్పందించిన మంత్రి లక్ష్మణ్కుమార్ జిల్లా కలెక్టర్తో మాట్లాడి జిల్లా అధికార బృందాన్ని పంపించి తమకు న్యాయం చేసేందుకు కృషి చేయడం పట్ల బాధితులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
శరవేగంగా పేరేచర్ల హైవే పనులు…!
రూ.881.61 కోట్లతో పనులు ప్రారంభించిన కాంట్రాక్టర్..! ( పల్నాడు , ఆంధ్రప్రభ ప్రతినిధి)
Satya is one of the busiest and highest paid comedians of Telugu cinema. His comic timing worked big time in several successful films in the recent times. He is now turning a lead actor and Mathu Vadalara fame Ritesh Rana will direct a comic entertainer with Satya in the lead role. The film has been […] The post Satya’s Film as Lead Launched appeared first on Telugu360 .
ఆంధ్రప్రభ, అమరావతి ప్రతినిధి : మహిళా వరల్డ్ కప్ క్రికెట్ టీం కెప్టెన్
ఎంపిని బురిడీ కొట్టించి.. రూ.56 లక్షలు కాజేశారు..
కోల్కతా: సైబర్ నేరగాళ్లకు చిక్కితే.. సామాన్యుడైనా.. పెద్ద సెలబ్రిటీ అయినా బలి కావాల్సిందే. తాజాగా ఓ ఎంపి విషయంలో ఇది అక్షరాల నిజమైంది. ఓ ఎంపిని బురిడీ కొట్టించిన సైబర్ నేరగాళ్లు ఏకంగా అతడి బ్యాంకు ఖాతా నుంచి రూ.56 లక్షలు కాజేశారు. నకిలీ కెవైసితో వాళ్లు ఈ నేరానికి పాల్పడ్డారు . తృణమూల్ కాంగ్రెస్ నేత, పార్లమెంట్ సభ్యులు కల్యాణ్ బెనర్జీకి పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాలో ఉన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఖాతా ఉంది. ఈ బ్యాంక్ బ్రాంచ్ ఖాతా నుంచి సైబర్ కేటుగాళ్లు డబ్బు దోచేశారు. దీనిపై బ్యాంకులో ఫిర్యాదు చేయడంతో అసలు విషయం బయటపడింది. బెనర్జీ ఖాతాను సంబంధించిన కెవైసిని అప్డేట్ చేయడానికి నకిలీ ఆధార్, పాన్ కార్డులను ఉపయోగించారు. ఖాతాలకు లింక్ అయిన రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్లను మార్చారు. ఈ వివరాలన్నీ మారిన తర్వాత ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా పలు మార్లు లావాదేవీలు నిర్వహించారు. మొత్తంగా రూ.56 లక్షలు కాజేశారు. వాటిని వేర్వేరు ఖాతాల్లోకి బదిలీ చేసి బంగారం కొనుగోలు చేసినట్లు సమాచారం. కొంత మొత్తాన్ని ఎటిఎం ద్వారా విత్డ్రా చేసినట్లు తెలుస్తోంది. ఈ విషయంపై ఎంపి బ్యాంకు అధికారులను అప్రమత్తం చేయడంతో వాళ్లు సైబర్ క్రైమ్ కింద ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారంపై దర్యాప్తు జరుగుతోందని కోల్కతా సైబర్ క్రైమ్కు చెందిన ఉన్నతాధికారి ఒకరు మీడియాకు వెల్లడించారు.
ఘనంగా రాష్ట్ర స్థాయి ఖో-ఖో పోటీలు ప్రారంభం
పెద్దపల్లి రూరల్, (ఆంధ్రప్రభ): పెద్దపల్లి జిల్లా కేంద్రంలో 58వ తెలంగాణ రాష్ట్ర ఇంటర్-డిస్ట్రిక్ట్
దాతృత్వంలో అగ్రగామి శివ్ నాడార్
హెచ్సీఎల్ టెక్నాలజీస్ వ్యవస్థాపకుడు శివ్ నాడార్ తన దానగుణాన్ని మరోసారి చాటుకున్నారు.
ధాన్యం దళారుల పాలు.. మహబూబాబాద్ జిల్లా, తొర్రూరు, (ఆంధ్రప్రభ) : మొంథా తుఫాన్
వ్యవసాయంలో పెరగనున్న టెక్నాలజీ వినియోగం
పల్నాడు బ్యూరో, ఆంధ్రప్రభ : వ్యవసాయ యాంత్రీకరణలో భాగంగా మరింత సమర్థంగా.. సులభంగా
హీలియం గ్యాస్ గుంటూరులో పుట్టిందే
హీలియం గ్యాస్.. మనం బెలూన్ గ్యాస్ అని కూడా పిలుస్తాం. ఈ గ్యాస్ ను కనిపెట్టింది గుంటూరులోనే!
మంత్రి నారా లోకేష్ ఘన స్వాగతం …
విశాలాంధ్ర పుట్టపర్తి: – రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ సత్య సాయి విమానాశ్రయంలో ఘన స్వాగతం పలికారు.ఉమ్మడి అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో జరగనున్న భక్త కనకదాస జయంతి ఉత్సవాలలో పాల్గొనేందుకు మంత్రి నారా లోకేష్ బెంగళూరు నుంచి ప్రత్యేక విమానంలో శ్రీ సత్యసాయి విమానాశ్రయానికి చేరుకోగా జిల్లాకు చెందిన మంత్రి పయ్యావుల కేశవ్, ఎమ్మెల్యే సింధూర రెడ్డి, మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి, కలెక్టర్ శ్యాంప్రసాద్, ఎస్పి సతీష్ కుమార్ జాయింట్ కలెక్టర్ […] The post మంత్రి నారా లోకేష్ ఘన స్వాగతం … appeared first on Visalaandhra .
చేపలకు చికెన్ వేస్టేజీ కుళ్లిన గుడ్లు
జోగులాంబ గద్వాల జిల్లాలోని కృష్ణ, తుంగభద్ర నది తీర ప్రాంతాల్లో నిషేధిత క్యాట్ ఫిష్, ఫంగస్ చేపల పెంపకం సాగుతోంది.
విద్యుత్ ఘాతంతో వ్యక్తి మృతి..
విశాలాంధ్ర-తాడిపత్రి: యల్లనూరు మండలం బుక్కాపురం గ్రామానికి చెందిన డేరంగుల సుబ్బారాయుడు (63) విద్యుత్ షాక్ తగలి మృతి చెందాడు. తన ఇంటి ముందర మేడిచెట్టు కొమ్మలను మచ్చుకోడవలితో నరుకుచుండగా ఆకస్మాత్తుగా కొమ్మలు విద్యుత్ తీగలపై పడ్డాయి. కరెంట్ తీగలు తెగి సుబ్బారాయుడు ఎడమ మోకాలిపైన పడటంతో కరెంట్ షాక్ తగిలి అక్కడిక్కడే చనిపోయాడు. మృతుడికి ఒక కొడుకు, ఒక కూతురు ఉన్నారు. భార్య రమణమ్మ పిర్యాదు మేరకు హెడ్ కానిస్టేబుల్ శంకర నారాయణ కేసు నమోదు చేశాడని […] The post విద్యుత్ ఘాతంతో వ్యక్తి మృతి.. appeared first on Visalaandhra .
మాగంటి మరణం వివాదంలోకి నన్ను లాగొద్దు: సిఎం
హైదరాబాద్: మాగంటి గోపినాథ్ మరణాన్ని తాను రాజకీయం చేయదలచుకోలేదని సిఎం రేవంత్ రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మాగంటి గోపినాథ్ మరణం వివాదాల్లోకి తనను లాగొద్దని కోరారు. గోపినాథ్ మరణంపై ఆయన తల్లి కొన్ని ఆరోపణలు చేశారని.. గోపినాథ్ మరణంపై అనుమానాలు ఉంటే బండి సంజయ్ ఫిర్యాదు చేయాలని అన్నారు. బండి సంజయ్ ఫిర్యాదు చేస్తే పోలీసులు దర్యాప్తు చేస్తారని పేర్కొన్నారు. మాగంటి గోపినాథ్ మరణంతో జూబ్లీహిల్స్ ఉపఎన్నిక అనివార్యమైన విషయం తెలిసిందే. ఈ ఉపఎన్నికలో గెలవాలని అన్ని ప్రధాన పార్టీలో కసరత్తు చేస్తున్నాయి. సిఎం రేవంత్ సైతం ఈ ప్రచారంలో పాల్గొన్నారు. రోడ్ షోలు, కార్నర్ మీటింగ్స్ నిర్వహించారు. తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. ప్రతిపక్షాలపై నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ పాలనలోనే హైదరాబాద్ అభివృద్ధి చెందిందని.. బిఆర్ఎస్, బిజెపి ప్రభుత్వాలు హైదరాబాద్కు చేసింది శూన్యమని ఆయన అన్నారు.
రాష్ట్రస్థాయి ఖోఖో, కబడ్డీ పోటీలకు గురుకుల విద్యార్థుల ఎంపిక
మద్నూర్ (ఆంధ్రప్రభ) : కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలంలోని గురుకుల పాఠశాల విద్యార్థులు
57 కిలోల సన్నబియ్యంతో సిఎం రేవంత్రెడ్డి చిత్రపటం
రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పుట్టిన రోజును రాష్ట్ర ఫిషరీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయికుమార్ వినూత్నంగా ఏర్పాటు చేశారు. నేటితో (శనివారం) 57 ఏళ్ల వయస్సులోకి అడుగుపెడుతున్న సిఎం రేవంత్కు 57 కిలోల సన్నబియ్యంతో అతని చిత్రపటాన్ని రూపొందించారు. ఈ సందర్భంగా మెట్టు సాయి కుమార్ మాట్లాడుతూ పేదల పెన్నిధిగా గుర్తింపు పొందిన రేవంత్ రెడ్డి పేదల కోసం సన్నబియ్యం పథకాన్ని అమల్లోకి తీసుకు వచ్చారన్నారు. ధనిక, బీద తేడా లేకుండా ప్రతి ఒక్కరూ సన్న బియ్యం తినాలని సంకల్పించిన సిఎంను ప్రతి ఒక్కరూ ఆశీర్వదించాలన్నారు. సిఎం బర్త్ డే రాష్ట్ర ప్రజలకు ఎల్లకాలం గుర్తుండిపోయేలా ఏదైనా చేయాలన్న తలంపుతో పుట్టినరోజు కానుకగా సన్న బియ్యంతో సిఎం చిత్రపటాన్ని తయారు చేయించానని మెట్టు సాయికుమార్ పేర్కొన్నారు. సన్నబియ్యం పథకం కింద రేషన్ లబ్ధిదారులకు ఒక్కొక్కరికి 6 కిలోల చొప్పున బియ్యాన్ని ప్రభుత్వం పంపిణీ చేయనుంది.
సీఎం రేవంత్ ని కలిసిన కరీంనగర్ అర్బన్ బ్యాంక్ చైర్మన్ కర్ర రాజశేఖర్
ఉమ్మడి కరీంనగర్ బ్యూరో, ఆంధ్రప్రభ : కరీంనగర్ అర్బన్ బ్యాంక్ చైర్మన్గా ఇటీవల
సొంత చెల్లిని, మాగంటి తల్లిని కెటిఆర్ మోసం చేశారు:మంత్రి సీతక్క
తన సొంత చెల్లిని, జూబ్లీహిల్స్ మాజీ ఎమ్మెల్యే స్వర్గీయ మాగంటి గోపీనాథ్ తల్లిని బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మోసం చేశారని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క అన్నారు. మాగంటి తల్లి ఆవేదన చూస్తుంటే కేటీఆర్ ఎంత పెద్ద మోసకారో అర్థమవుతుందని అన్నారు. 91 ఏండ్ల వృద్ధురాలు అని చూడకుండా మాగంటి తల్లిని అవమానపరిచారని తెలిపారు. జూబ్లీహిల్స్లో ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం మంత్రి మీడియాతో మాట్లాడుతూ కేటీఆర్, హరీష్ రావులపై మంత్రి సీతక్క ఆగ్రహం వ్యక్తం చేశారు. కేటీఆర్, హరీష్ రావు హడావుడి చూస్తే టిఆర్ఎస్ ఓటమి ఖాయంగా కనిపిస్తుందని అన్నారు. మాగంటి తల్లి చేసిన ఆరోపణలపై కెసిఆర్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. హరీష్ రావు నిశ్శబ్ద విప్లవం అంటూ ప్రగల్పాలు పలుకుతున్నారని అంటూ 2023 అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఇలాగే నిశ్శబ్ద విప్లవమని అన్నారని, అయితే అ నిశ్శబ్ద విప్లవం మిమ్మల్ని నిండా ముంచిందని ఎద్దేవా చేశారు. ఓటమి తప్పదని తెలిసి అవస్తవాలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. తెలంగాణలో బిఆర్ఎస్ ఆధ్వర్యంలో విధ్వంసం చేశారని విమర్శించారు. వైను, మైను, ల్యాండ్, సాండ్ అన్ని మాఫియాలతో తెలంగాణలో విధ్వంస పాలన చేశారని బిఆర్ఎస్ పాలనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అందుకే గత అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు మీకు గుణపాఠం చెప్పారని అన్నారు. తెలంగాణ ప్రజల సమస్యలను రేవంత్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం పరిష్కరిస్తుందని తెలిపారు. ఇందిరమ్మ ఇండ్లు, సన్న బియ్యం పంపిణీ చేస్తున్నారని, పదేళ్లు కనీసం ఒక రేషన్ కార్డు ఇవ్వని దుష్ట పాలన కెసిఆర్దని అన్నారు. మీరు ప్రభుత్వ భూములను కబ్జా చేస్తే ఆ కబ్జాల నుంచి మేము ఆ భూములను విడిపిస్తున్నామని తెలిపారు. హైదరాబాద్ను నిండా ముంచింది మీరేనని, మీ పదేళ్ల పాలనలో హైదరాబాద్లో కనీస మౌలిక వసతులు కల్పించలేదని ఆరోపించారు. మహిళా సంఘాలకు రూ.3 వేల కోట్లు వడ్డీలు ఎగ్గొట్టిన వాళ్లకు మహిళలు ఓటెయ్యరని అన్నారు. మహిళా సాధికారత కోసం ఎంతో కృషి చేస్తున్నామని చెప్పారు.ఉచిత బస్సు ప్రయాణం మొదలుకొని, కోట్ల రూపాయల వ్యాపారాలు మహిళలు చేపట్టేలా చేయూతనందిస్తున్నామని తెలిపారు. దాన్ని ఓర్చుకోలేక మహిళలను రికార్డు డాన్సు చేసుకోండి అని కేటీఆర్ అన్న మాటలను ఆడకూతుళ్లు మర్చిపోలేదని అన్నారు. సొంత చెల్లిని, మాగంటి తల్లిని మోసం చేసిన కేటీఆర్కు జూబ్లీహిల్స్ ప్రజలు బుద్ధి చెప్పడం ఖాయమని మంత్రి సీతక్క అన్నారు.
పాక్ రహస్య అణు పరీక్షలపై స్పందించిన విదేశాంగ శాఖ
న్యూఢిల్లీ: పాకిస్థాన్ రహస్య అణుపరీక్షలపై భారత విదేశాంగ శాఖ స్పందించింది. రహస్య, చట్టవిరుద్ధ అణు కార్యకలాపాల చరిత్ర పాక్కు ఉందని తెలిపింది. స్మగ్లింగ్, ఎగుమతి ఉల్లంఘన, రహస్య భాగస్వామ్యాలు తెలిశాయని పేర్కొంది. పాక్ అణు కార్యక్రమాలను ఎప్పటికప్పుడు ప్రపంచానికి చెబుతున్నాం అని చెప్పింది. పాక్ అణు పరీక్ష గురించి ట్రంప్ మాటలను నిశితంగా గమనిస్తున్నామంది. భారత్లో ట్రంప్ పర్యటనపై మా వద్ద సమాచారం లేదని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి స్పష్టం చేశారు.
పదో తరగతిలో వందశాతం ఫలితాలే లక్ష్యం..
ఊట్కూర్, ఆంధ్రప్రభ : పదో తరగతి వార్షిక పరీక్షల్లో విద్యార్థులు 100 శాతం
మైసూరు జిల్లాలో మనిషిని ఎత్తుకెళ్లిన పులి.. సోషల్ మీడియాలో వీడియో వైరల్
మైసూరు జిల్లాలో శుక్రవారం పులి దాడిలో రైతు మరణించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
నివాస గృహాల మధ్య మద్యం దుకాణాలు వద్దు
మోత్కూర్, (ఆంధ్రప్రభ) : మున్సిపల్ కేంద్రంలో నివాస గృహాల మధ్య మద్యం దుకాణాలు
ఉచిత మెగా ఆరోగ్య శిబిరం సద్వినియోగం చేసుకోండి
మక్తల్, ఆంధ్రప్రభ : బికెఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 12న హైదరాబాద్
అసాంఘీక కార్యకలాపాలకు పాల్పడితే చర్యలు
అసాంఘీక కార్యకలాపాలకు పాల్పడితే చర్యలు పాల్వంచ డిఎస్పి సతీష్ కుమార్గాంధీ నగర్ లో
Maganti Gopinadh : మాగంటి గోపీనాధ్ మరణం తర్వాత ఎందుకిలా జరుగుతోంది?
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల సమయంలో మాగంటి గోపీనాధ్ మృతి పై తలెత్తుతున్న ఆరోపణలు సంచలనంగా మారాయి.
అక్కడా మనవాళ్లు తగ్గలేదు.. పాక్పై భారత్ విజయం
హాంకాంగ్ సూపర్ సిక్సెస్లో భాగంగా భారత్, పాకిస్థాన్ల మధ్య జరిగిన మ్యాచ్లో భారత ఘన విజయం సాధించింది. డక్ వర్త్ లూయిస్ ప్రకారం ఈ మ్యాచ్లో భారత్ 2 పరుగుల తేడాతో గెలిచింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 6 ఓవర్లకు 4 వికెట్లు కోల్పోయి 86 పరుగులు చేసింది. ఆ భారత బ్యాటింగ్లో ఊతప్ప 28, భరత్ చిప్లి 24, దినేశ్ కార్తీక్ 17(నాటౌట్) పరుగులు చేశారు. 87 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగింది పాకిస్థాన్. మూడు ఓవర్లు ముగిసేసరికి వర్షం కారణంగా మ్యాచ్ నిలిచిపోయింది. తిరిగి ఆట కొనసాగే పరిస్థతి లేకపోవడంతో డక్ వర్త్ లూయిస్ ప్రకారం భారత్ 2 పరుగుల తేడాతో విజయం సాధించింది. పాక్ బ్యాటింగ్లో ఖవాసా నఫే 18, అబ్దుల్ సమద్ 16 పరుగులు చేశాడు. భారత బౌలంగ్లో స్టువర్ట్ బిన్నీ 1 వికెట్ తీశాడు.
రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు..
మక్తల్, (ఆంధ్రప్రభ) : నారాయణపేట జిల్లా మక్తల్ మండలం జక్లేర్ పరిధిలో ఇటీవల
Unanimous Trolling for SS Rajamouli
SS Rajamouli is the country’s best director and his work received unanimous praise for all his films. He is known for his detailing in every craft. He is completely focused on GlobeTrotter, a stylish forest adventure featuring Mahesh Babu, Priyanka Chopra and Prithviraj Sukumaran playing the lead roles. The first look poster of Prithviraj Sukumaran […] The post Unanimous Trolling for SS Rajamouli appeared first on Telugu360 .
హెచ్ఎంను సస్పెండ్ చేయాలని కలెక్టర్ ఆదేశం
హెచ్ఎంను సస్పెండ్ చేయాలని కలెక్టర్ ఆదేశం సంగారెడ్డి జిల్లా పరిషత్ బాలికల పాఠశాలలో
మత్స్యకారుల అభివృద్ధికి ప్రభుత్వం కృషి
మత్స్యకారుల అభివృద్ధికి ప్రభుత్వం కృషి ఉచిత చేప పిల్లల పంపిణీతో ఆర్థిక ప్రగతి
ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహిద్దాం..
భీమవరం, ఆంధ్రప్రభ బ్యూరో: ప్రజలు ఆరోగ్యవంతమైన జీవనానికి సేంద్రియ ఉత్పత్తుల వినియోగం ఎంతో
The Family Man S3 Trailer comes with a Twist
Manoj Bajpayee’s The Family Man is one of the most successful Indian spy thrillers backed by Amazon Prime. After two successful seasons, the trailer of the third season is out and it comes with a twist. Srikant Tiwari played by Manoj Bajpayee is announced as the Most Wanted Criminal of the nation and he is […] The post The Family Man S3 Trailer comes with a Twist appeared first on Telugu360 .
సూచనలివ్వండి… బందరు ప్రజలకు మంత్రి కొల్లు రవీంద్ర ఆహ్వానం..
మచిలీపట్నం, (ఆంధ్రప్రభ): నియోజకవర్గంలోని ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందించడంతో పాటుగా, ప్రతి
విధులు ఒకచోట… జీతం మరోచోట! ఎవరి మెప్పుకోసం ఇలా?జిల్లా అధికారి దాటవేసిన సమాధానం
Kurnool Bus Tragedy: Legal Loopholes Let the Guilty Walk Free Too Soon
The horrific bus accident in Kurnool district continues to haunt the families of the victims, but what hurts more is how easily those responsible are walking free. The owner of the Kaveri Travels bus, Vemuri Vinod Kumar, who was arrested in connection with the tragedy, was released within hours on a personal bond of just […] The post Kurnool Bus Tragedy: Legal Loopholes Let the Guilty Walk Free Too Soon appeared first on Telugu360 .
అమరావతి నిర్మాణానికి కొత్త ఊపు !
అమరావతి, ఆంధ్రప్రభ : రాజధాని నిర్మాణానికి మరోసారి ఊపునిచ్చే పరిణామం చోటుచేసుకుంది. అమరావతి
Revanth Reddy : ప్రయివేటు విద్యాసంస్థల యాజమాన్యాలకు రేవంత్ రెడ్డి మాస్ వార్నింగ్
మాగంటి గోపీనాధ్ మరణంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
కారును తప్పించబోయి.. మరో ఆర్టీసీ బస్సు ప్రమాదం#TeluguPost #telugu #post #news
జాతీయ సమైక్యతకు స్ఫూర్తి వల్లభాయ్ పటేల్
భీమవరం, ఆంధ్రప్రభ బ్యూరో : జాతీయ సమైక్యతకు స్ఫూర్తి సర్దార్ వల్లభాయ్ పటేల్
రైతులకు అండ ప్రభుత్వం….. బిక్కనూర్, ఆంధ్రప్రభ : రైతులకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని
ఆదుకో కర్నూలు కలెక్టరమ్మ ,, ఆట్టేకల్లు పంచాయతీ ఆక్రందన ( ఆస్పరి, ఆంధ్రప్రభ)
స్వాతంత్ర్య స్ఫూర్తికి మూలం వందేమాతరం
భీమవరం, ఆంధ్రప్రభ బ్యూరో : స్వాతంత్ర్య స్ఫూర్తికి మూలం వందేమాతరం, మన ఐక్యతకు
విశాలాంధ్ర, ముదిగుబ్బ: మండల కేంద్రంలో ముదిగుబ్బలో వీధి కుక్కల బెడద పెరిగిపోవడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. పగలు, రాత్రి అనే తేడా లేకుండా గుంపులుగా తిరిగే వీధి కుక్కలు చిన్నపిల్లలు, వృద్ధులను భయపెడుతున్నాయి. కాలనీల్లో పిల్లలను స్కూల్కి పంపేటప్పుడు కుక్కల గుంపులను చూసి తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఎప్పుడైనా ప్రమాదాలు జరిగే అవకాశముందని స్థానికులు చెబుతున్నారు. వీధి కుక్కల బెడదను తగ్గించేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని సంబంధిత మున్సిపల్ మరియు పంచాయతీ అధికారులను […] The post ముదిగుబ్బలో వీధి కుక్కల బెడద… appeared first on Visalaandhra .
కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడే హైదరాబాద్ ఎక్కువగా అభివృద్ధి : రేవంత్
హైదరాబాద్: తమ ఆలోచనలను ప్రజల ముందు ఉంచామని సిఎం రేవంత్ రెడ్డి తెలిపారు. జూబ్లీహిల్స్ నియోజక వర్గంలో కాంగ్రెస్ పార్టీ జోరుగా ప్రచారం నిర్వహించిందని అన్నారు. ఈ సందర్భంగా సిఎం మీడియాతో మాట్లాడుతూ..2004-2014 మధ్య కాలంలోనే హైదరాబాద్ ఎక్కువగా అభివృద్ధి చెందిందని, రాష్ట్రంలో, కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడే హైదరాబాద్ ఎక్కువగా అభివృద్ధి చెందిందని తెలియజేశారు. ఒఆర్ఆర్, శంషాబాద్ విమానాశ్రయం, మెట్రో ఇవన్నీ కాంగ్రెస్ ప్రభుత్వమే తీసుకువచ్చిందని, 2014 నుంచి హైదరాబాద్ లో ఎలాంటి అభివృద్ధి జరగలేదని అన్నారు. 2014 నుంచి కేంద్రంలోని బిజెపి, రాష్ట్రంలోని బిఆర్ఎస్ రాష్ట్రానికి చేసింది శూన్యం అని విమర్శించారు. 2014 లో రూ. 16 కోట్ల మిగులు బడ్జెట్ తో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని, 2023లో మాజీ సిఎం కెసిఆర్ తెలంగాణను రూ.8 లక్షల కోట్ల అప్పుల్లో పెట్టి మళ్లీ కాంగ్రెస్ కు అప్పగించారని మండిపడ్డారు. హైదరాబాద్ కు యూపిఎ ప్రభుత్వం ఇచ్చిన ఐటిఐఆర్ ను రద్దు చేసింది ఎవరు? అని ప్రశ్నించారు. ఐటిఐఆర్ కూడా మంజూరు చేసి ఉంటే రాష్ట్రం మరింత అభివృద్ధి చెంది ఉండేదని రేవంత్ పేర్కొన్నారు. వరదలు వచ్చి హైదరాబాద్ మునిగిపోతే కేంద్రం చిల్లిగవ్వ కూడా ఇవ్వలేదని, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కేంద్రం నుంచి వరదసాయంగా రూపాయి కూడా తేలేదని ధ్వజమెత్తారు. ఎవరికీ అనుమతి లేని విలాసవంతమైన భవనాలు మాత్రమే కెసిఆర్ నిర్మించారని, వాస్తు సరిగా లేదని.. బాగున్న సచివాలయాన్ని కూల్చి కొత్తది నిర్మించారని ఎద్దేవా చేశారు. కొత్త సచివాలయం నిర్మించడం వల్ల ఎవరికైనా కొత్తగా ఉద్యోగాలు వచ్చాయా?అని నిలదీశారు. ప్రతి పక్ష నేతల మీద, పాత్రికేయుల మీద నిఘా పెట్టేందుకు కమాండ్ కంట్రోల్ సెంటర్ నిర్మించారని, రైతుల కోసమని కట్టిన కాళేశ్వరం మాత్రం మూడేళ్లకే కూలిందని విమర్శించారు. పదేళ్ల కాంగ్రెస్ పాలన, పదేళ్ల బిఆర్ఎస్- బిజెపి పాలనను ప్రజలు పోల్చి చూడాలని, ఎవరి హయాంలో రాష్ట్రానికి ఏమి వచ్చిందో ప్రజలు గమనించాలని సూచించారు. ఎన్నో జాతీయ, అంతర్జాతీయ సంస్థలను హైదరాబాద్ లో ఏర్పాటు చేసింది కాంగ్రెస్ ప్రభుత్వమేనని కొనియాడారు. అప్పటికే మంజూరైన ఐటిఐఆర్ వంటి సంస్థలను కూడా బిజెపి రద్దు చేసిందని, గోదావరి జలాల ఫేజ్-1 ఫేజ్-2 లను నిర్మించింది కాంగ్రెస్ ప్రభుత్వమే అని అన్నారు. పదేళ్లలో మెట్రో రైలును కొత్తగా కిలో మీటరు కూడా పొడిగించలేదని, మంజూరైన పాతబస్తీ మెట్రోను కూడా పక్కకు పెట్టారని, మెట్రోను నిర్మించిన ఎల్ అండ్ టి నష్టాలకు కూడా బిఆర్ఎస్ కారణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎల్ అండ్ టి సంస్థలను బెదిరించి డబ్బు వసూలు చేసింది బిఆర్ఎస్ నేతలని, బిఆర్ఎస్ దిగిపోతూ కూడా ఒఆర్ఆర్ ను అమ్ముకున్నదని అన్నారు. లక్షల కోట్లు ఆదాయం వచ్చే ఒఆర్ఆర్ ను కేవలం రూ. 7 వేల కోట్లు అమ్ముకున్నది బిఆర్ఎస్ అని హైదరాబాద్ అభివృద్ధికని బ్యాడ్ బ్రదర్స్ కిషన్ రెడ్డి, కెటిఆర్ అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. రూ. 5 వేల కోట్లతో సికింద్రాబాద్ నుంచి ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణం చేపట్టామని రేవంత్ స్పష్టం చేశారు.
World Cup Star Sree Charani meets Chandrababu Naidu and Nara Lokesh
Team India’s recent triumph in the Women’s ODI Cricket World Cup has brought immense pride to the nation. Among the stars of this historic victory was Kadapa’s talented left-arm spinner Nallapureddy Sree Charani Reddy, whose outstanding performance played a crucial role in India’s championship run. On Monday, Sree Charani met Andhra Pradesh Chief Minister N. […] The post World Cup Star Sree Charani meets Chandrababu Naidu and Nara Lokesh appeared first on Telugu360 .
స్వాతంత్రోద్యమానికి ఊపిరి పోసిన వందేమాతరం
స్వాతంత్రోద్యమానికి ఊపిరి పోసిన వందేమాతరం మక్తల్, ఆంధ్రప్రభ : వందేమాతరం అనే నినాదం
ఉచిత మెగా రక్తదాన శిబిరానికి విశేష స్పందన..
నిర్వాహకులు బీరే శ్రీరాములువిశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని ఎన్టీఆర్ సర్కిల్ వద్ద నిర్వహించిన మెగా రక్తదాన శిబిరమునకు విశేష స్పందన రావడం జరిగిందని నిర్వాహకులు బీరే శ్రీరాములు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మాజీ మున్సిపల్ చైర్మన్ బీరేగోపాలకృష్ణ మనవడు బీరే నిహాంత్ జన్మదిన సర్పంచ్ సందర్భంగా ఇటువంటి కార్యక్రమం నిర్వహించడం ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని తెలిపారు. జన్మదినాన్ని పురస్కరించుకొని రక్త శిబిరం నిర్వహించుట ఎంతోమందికి ప్రాణాన్ని ఇస్తుందని, పునర్జన్మని ఇస్తుందని తెలిపారు. ఈ శిబిరంలో మొత్తం […] The post ఉచిత మెగా రక్తదాన శిబిరానికి విశేష స్పందన.. appeared first on Visalaandhra .
ఆంధ్రప్రభ, ఎన్టీఆర్ బ్యూరో : మనం పాడే పాటల్లోనే జీవం, ఎమోషన్లు ఉంటాయని
నవీన్ యాదవ్ ను భారీ మెజారిటీతో గెలిపించాలి
నవీన్ యాదవ్ ను భారీ మెజారిటీతో గెలిపించాలి రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి
సిపిఐ నేత జగదీష్ కు ఘన సన్మానం…
విశాలాంధ్ర , కళ్యాణదుర్గం… సిపిఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడిగా రెండోసారి ఎన్నికైన కామ్రేడ్ డి. జగదీష్ను కళ్యాణదుర్గంలో పార్టీ నాయకులు శుక్రవారం ఘనంగా సన్మానించారు. అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల పార్టీ ఇంచార్జ్గా, అలాగే ఎఐటియూసీ రాష్ట్ర ఇంచార్జ్గా నియమితులైన జగదీష్ శుక్రవారం పట్టణానికి విచ్చేశారు. ఈ సందర్భంగా స్థానిక సిపిఐ కార్యాలయంలో పార్టీ నాయకులు కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి మల్లికార్జున, నియోజకవర్గ కార్యదర్శి గోపాల్, సహాయ […] The post సిపిఐ నేత జగదీష్ కు ఘన సన్మానం… appeared first on Visalaandhra .
బైక్ ను ఢీకొన్న సిమెంట్ లారీ..
గంగవరం, ఆంధ్రప్రభ : చిత్తూరు జిల్లా గంగవరం మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం
రాష్ట్రస్థాయి కబాడీ పోటీలకు ధర్మవరం క్రీడాకారులు ఎంపిక
విశాలాంధ్ర ధర్మవరం;; రాష్ట్రస్థాయి కబాడీ పోటీలకు ధర్మవరం క్రీడాకారులు ఎంపిక కావడం జరిగిందని కబాడీ కోచ్ పృద్వి తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈనెల 5వ తేదీ జరిగిన జిల్లా సాయి పోటీలలో మంచి ప్రదర్శనను ఘనపరిచి అండర్ 17 క్యాటగిరిలో హిమబిందు, అదేవిధంగా కర్నూలులో జరిగే రాష్ట్రస్థాయి పోటీలలో పాల్గొంటుందని తెలిపారు. అంతేకాకుండా గొట్లూరు గ్రామానికి చెందిన ఎల్ లిఖిత అండర్ 14 విభాగంలో బాపట్ల లో జరిగే రాష్ట్రస్థాయి పోటీలలో పాల్గొంటుందని తెలిపారు. […] The post రాష్ట్రస్థాయి కబాడీ పోటీలకు ధర్మవరం క్రీడాకారులు ఎంపిక appeared first on Visalaandhra .
నా రాజీనామాకు కారణం అదే.. ఎమ్మెల్యే తెర వెనుక రాజకీయం చేస్తున్నాడుకిబాల అందరి
చెన్నై కొత్తపల్లి మహిళా హత్య కేసులో మరొకరు అరెస్ట్..
టూ టౌన్ సిఐ రెడ్డప్పవిశాలాంధ్ర ధర్మవరం;; చెన్నై కొత్తపల్లి మండలం మేడాపురం గ్రామానికి చెందిన సరస్వతి హత్య కేసులో మరొకరిని అరెస్టు చేయడం జరిగిందని టూటౌన్ సిఐ రెడ్డప్ప తెలిపారు. అనంతరం వారు విలేకరులతో మాట్లాడుతూ ధర్మవరం పట్టణంలోని ఇందిరమ్మ కాలనీలో భార్య సరస్వతి తో భర్త సాకే వెంకటరాముడు కలిసి నివాసం ఉండేవారని సరస్వతి పై అనుమానం పెంచుకున్నాడని ఆమెను హతమార్చాలని కొని, తన అక్క చిట్టెమ్మ, ఆమె భర్త రామాంజనేయులు, మరో అక్క వెంకటలక్ష్మి, […] The post చెన్నై కొత్తపల్లి మహిళా హత్య కేసులో మరొకరు అరెస్ట్.. appeared first on Visalaandhra .
వైద్య కళాశాలలో జాతీయ క్యాన్సర్ అవగాహన దినోత్సవం
విశాలాంధ్ర- అనంతపురం : రేడియేషన్ ఆంకాలజీ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ ప్రశాంతి ఆధ్వర్యంలో శుక్రవారం ర్యాలీని నిర్వహించారు. వైద్య కళాశాల ఇంచార్జ ప్రిన్సిపల్ డాక్టర్ ఆర్ శంకర్, ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి సూపరిండెంట్ ఆచార్య డాక్టర్ కే ఎల్ సుబ్రహ్మణ్యం, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి డిప్యూటీ సూపర్డెంట్ డాక్టర్ బెనడెక్ట జాతీయ క్యాన్సర్ అవగాహన దినోత్సవం కార్యక్రమాన్ని పురస్కరించుకొని మెడికల్ కాలేజ్ ఇంచార్జ్ ప్రిన్సిపల్ డాక్టర్ ఆర్.శంకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… మద్యపానం, ధూమపానం […] The post వైద్య కళాశాలలో జాతీయ క్యాన్సర్ అవగాహన దినోత్సవం appeared first on Visalaandhra .
ప్రతి ఒక్కరికి క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు చేయాలి
డి ఎం అండ్ హెచ్ ఒ డాక్టర్ ఈ బి దేవి విశాలాంధ్ర -అనంతపురం : ప్రస్తుత ప్రజలను పీడిస్తున్న క్యాన్సర్ వ్యాధి నివారణ కేవలం స్క్రీనింగ్ తోనే సాధ్యమవుతుందని డి ఎం అండ్ హెచ్ ఒ డాక్టర్ బి దేవి తెలిపారు. జాతీయ క్యాన్సర్ అవగాహన దినం సందర్భంగా ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో అనంతపురంలో మేమున్నామని మీకేం కాదని అను నినాదంతో అవగాహన ర్యాలీ నిర్వహించారు. శుక్రవారం వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయం నుండి తెలుగు తల్లి విగ్రహం […] The post ప్రతి ఒక్కరికి క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు చేయాలి appeared first on Visalaandhra .
వరి పంట చేనులో ప్రమాదవశాత్తు కింద పడి రైతు మృతి
గంభీరావుపేట నవంబర్ 07(జనం సాక్షి):గజ సింగవరంకు చెందిన ధ్యానబోయిన ఇజ్జయ్య (65) రైతు వరి పంట చేను వద్ద ఆకస్మాత్తుగ …
మహ్మద్ షమీకి షాకిచ్చిన మాజీ భార్య.. సుప్రీం నోటీసులు
టీం ఇండియా స్టార్ పేసర్ మహ్మద్ షమీకి ఆయన మాజీ భార్య హసీన్ జహాన్ మరోసారి షాక్ ఇచ్చింది. నెలనెలా తనకు చెల్లించే భరణం సరిపోవడం లేదని ఆమె సుప్రీం కోర్టును ఆశ్రయించింది. దీంతో సుప్రీం కోర్టు దీనిపై సమాధానం ఇవ్వాలని షమీ, పశ్చిమ బెంగాల్ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. హసీన్ కోసం నెలకు రూ.1.5 లక్షలు, కుమార్తె సంరక్షణ కోసం నెలకు రూ.2.5 లక్షలు చెల్లించాలని కోల్కతా హైకోర్టు గతంలో తీర్పు ఇచ్చింది. ఇప్పుడు ఈ రూ.4 లక్షలు కూడా సరిపోవడం లేదని హసీన్ సుప్రీం కోర్టులో పిటీషన్ దాఖలు చేసింది. ఆమె పిటీషన్పై విచారణ చేపట్టిన సుప్రీం కోర్టు షమీ, పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం నాలుగు వారాల్లో స్పందించాలని కోరింది. ఈ గడువు ముగిసిన అనంతరం ఈ కేసు విచారణకు రానుంది. షమీ, హసీన్లకు 2014లో వివాహం కాగా.. 2015లో ఐరా జన్మించింది. తర్వాత ఇద్దరి మధ్య మనస్పర్ధలు రావడంతో విడివిడిగా ఉంటున్నారు. 2018లో హసీన్.. షమీపై గృహహింస ఆరోపణలతో పోలీసులను ఆశ్రయించింది. 2023లో జిల్లా సెషన్సు కోర్టు హసీన్కు నెలకు రూ.50 వేలు, ఐరాకు రూ.80 వేలు చొప్పున ఇవ్వాలని ఆదేశించింది. ఆ తీర్పును సవాల్ చేస్తూ హసీన్ కోల్కతా హైకోర్టును అశ్రయించింది. దీంతో ఆ మొత్తాన్ని రూ.4 లక్షలకు పెంచింది. ఇప్పుడు ఆ డబ్బు కూడా సరిపోవడం లేదని ఆమె సుప్రీం కోర్టులో పిటీషన్ దాఖలు చేసింది.
వేమూరి ట్రావెల్స్ బస్సు యజమాని అరెస్టు#TeluguPost #telugu #post #news
ఖమ్మంలో సామూహిక వందేమాతరం గీతాలాపన
ఖమ్మంలో సామూహిక వందేమాతరం గీతాలాపన పాల్గొన్న ఇంచార్జ్ జిల్లా కలెక్టర్ డా. పి.శ్రీజ
రాష్ట్రస్థాయి హ్యాండ్ బాల్ పోటీలకు మాంటిస్సోరి ఎలీట్ విద్యార్థిని వీఎల్ స్వా తి
విశాలాంధ్ర-రాప్తాడు (అనంతరం జిల్లా) : ఈ నెల 9,10,11వ తేదిలలో విజయవాడలో జరగనున్న రాష్ట్ర స్థాయి హ్యాండ్ బాల్ పోటీలలో పాల్గొనేందుకు వి.ఎల్ స్వాతి ఎంపికయ్యారు. రాప్తాడు మండలం గొల్లపల్లి సమీపంలో ఉన్న మాంటిస్సోరి ఎలైట్ ఇంగ్లిష్ మీడియం పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న వీఎల్ స్వాతి అండర్ -17 కేటగిరి జిల్లా స్థాయి హ్యాండ్ బాల్ పోటీలలో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచడంతో నిర్వాహకులు రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక చేశారు. ఈ సందర్భంగా క్రీడాకారిణిని పాఠశాల […] The post రాష్ట్రస్థాయి హ్యాండ్ బాల్ పోటీలకు మాంటిస్సోరి ఎలీట్ విద్యార్థిని వీఎల్ స్వా తి appeared first on Visalaandhra .
Andhra Pradesh Smart Edition |సుఖోయ్ జెట్../సంకల్ప బలం/ఖజానా ఖాళీ
ఆంధ్రప్రభ స్మార్ట్ ఎడిషన్ 07-11-2025, 4.00PM సుఖోయ్ జెట్.. భారత్లోనే తయారీ సంకల్ప
భారతీయుల్లో స్ఫూర్తి నింపే వందేమాతరం..
భారతీయుల్లో స్ఫూర్తి నింపే వందేమాతరం.. జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్షకలెక్టరేట్లో సామూహిక
రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నా పట్టించుకోని అధికారులు
చేర్యాల నవంబర్ 07, (జనంసాక్షి) : కడవేరుగు రోడ్డుకు మరమ్మతులు చేయరు..? – సీపీఐ జిల్లా …
Nagabandham team shooting a never-seen-before Shiva Song
Nagabandham the Pan-India film, starring Virat Karrna and directed by Abhishek Nama with Kishore Annapureddy and Nishitha Nagireddy producing it on a massive scale, has garnered huge anticipation with its unique theme. The actor has undergone a massive transformation for the story that is rooted in Indian culture and heritage. Now, the makers are shooting […] The post Nagabandham team shooting a never-seen-before Shiva Song appeared first on Telugu360 .
వందేమాతరం పై పట్టింపు లేని మండల పరిషత్ అధికారులు…
గంభీరావుపేట నవంబర్ 07 (జనం సాక్షి): తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని స్కూళ్లకు మరియు అన్ని ప్రభుత్వ ఆఫీసుల్లో వందేమాతరం రచించి …
మృతుల కుటుంబాలకు రూ.కోటి ఇవ్వాలి
మృతుల కుటుంబాలకు రూ.కోటి ఇవ్వాలి ధర్నా చేసిన వారిపై పెట్టిన కేసులు ఎత్తివేయాలిరోడ్డు
ದೆಹಲಿಯ ಹೆಣ್ಣು ಮಕ್ಕಳ ಹಾಸ್ಟಲ್ನ ಒಳಚರಂಡಿಯಲ್ಲಿ ನೂರಾರು ಕಾಂಡೋಮ್ಗಳು ಪತ್ತೆ ಎಂದು ನೈಜಿರಿಯಾದ ವಿಡಿಯೋ ಹಂಚಿಕೆ
వందేమాతరం.. స్వాతంత్ర్య స్ఫూర్తి గీతం
కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో వేడుకలు కర్నూలు బ్యూరో, ఆంధ్రప్రభ : భారత
మీనాక్షి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆసుపత్రికి 50 వీల్ ఛైర్ల అందజేత
ఎమ్మెల్యే దగ్గుపాటి చేతుల మీదుగా అందించిన రవికాంత్ రమణ విశాలాంధ్ర -అనంతపురం : ప్రభుత్వ ఆసుపత్రికి మీనాక్షి ఫౌండేషన్ చైర్మన్ రవికాంత్ రమణ 50 వీల్ చైర్లను, ఆదిత్య అనే మరో దాత 10మిల్క్ ఫీడింగ్ మిషన్లు అందజేశారు. ఎమ్మెల్యే దగ్గుపాటి చేతుల మీదుగా వీటిని శుక్రవారం ఆసుపత్రికి అందించారు. ఈ కార్యక్రమంలో టిడిపి జిల్లా అధ్యక్షుడు వెంకటశివుడు యాదవ్, సూపరిండెంట్ సుబ్రహ్మణ్యం, ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యులు కోనంకి గంగారామ్, రత్నమయ్య, ఆర్ఎంఓ హేమలత […] The post మీనాక్షి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆసుపత్రికి 50 వీల్ ఛైర్ల అందజేత appeared first on Visalaandhra .
గుండ్రేవుల, వేదవతి ప్రాజెక్టులు పూర్తిచేయాలి
వైఎస్ షర్మిలకు కాంగ్రెస్ నేతల విజ్ఞప్తి కర్నూల్ బ్యూరో, ఆంధ్రప్రభ : కర్నూలు
టీడీపీ కార్యకర్తకు ఎమ్మెల్యే ఓదార్పు
రేణిగుంట , ఆంధ్రప్రభ : తెలుగుదేశం పార్టీ ఐటీడీపీ సోషల్ మీడియా కార్యకర్త
విద్యుత్ ఏఈ నిర్లక్ష్యం వల్ల విద్యుత్ కోతలు
విశాలాంధ్ర – పెద్దకడబూరు (కర్నూలు) : విద్యుత్ శాఖ ఏఈ వల్లే మండలంలో విద్యుత్ కోతలు విధిస్తున్నారని సిపిఐ మండల కార్యదర్శి వీరేష్ ఆరోపించారు. శుక్రవారం పెద్దకడబూరులోని స్థానిక సిపిఐ కార్యాలయం నందు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండల పరిధిలోని వివిధ గ్రామాల్లో విచ్చలవిడిగా విద్యుత్ కోతలు విధిస్తున్నారని దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని విమర్శించారు. రోజుకు దాదాపు మూడు గంటలు పాటు విద్యుత్ కోతల ఉండటంతో రాత్రి వేళల్లో […] The post విద్యుత్ ఏఈ నిర్లక్ష్యం వల్ల విద్యుత్ కోతలు appeared first on Visalaandhra .
వందేమాతరం.. భారత ఆత్మను ప్రతిబింబించిన నినాదం
జిల్లా కలెక్టర్ డా. ఎ.సిరి కర్నూలు బ్యూరో, ఆంధ్రప్రభ : భారత స్వాతంత్ర్య

22 C