Insurance money |బీమా డబ్బు కోసం హత్య
Insurance money | బీమా డబ్బు కోసం హత్య ప్రమాదంగా చిత్రీకరించిమిస్టరీ చేదించిన
నేటి నుండి గ్రామాలలో నామినేషన్ల స్వీకరణ
చెన్నారావుపేట, డిసెంబర్ 2 (జనం సాక్షి): 30 గ్రామాల సర్పంచులు, 258 వార్డు స్థానాలకు నామినేషన్లు… …
gun | శ్రీశైలంలో తుపాకీ కలకలం gun | శ్రీశైలం, ఆంధ్రప్రభ :
అనారోగ్యంతో గురిజాల మాజీ సర్పంచ్ మృతి…
నివాళులర్పించిన పలు రాజకీయ పార్టీల నాయకులు… చెన్నారావుపేట, డిసెంబర్ 2 (జనం సాక్షి): అనారోగ్యంతో గురిజాల గ్రామ మాజీ సర్పంచ్ గుగులోతు ఎల్లయ్య(56) అనారోగ్యంతో మృతి చెందాడు. …
అనుమానస్పద స్థితిలో దంపతులు మృతి
టేక్మాల్: దంపతులు అనుమానస్పద స్థితిలో మృతి చెందిన ఘటన టేక్మాల్ మండలం బర్దిపూర్ గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన శ్రీశైలం(40), మంజుల (35) భార్యభర్తలు. ఇంట్లో నిద్రించిన స్థలంలోనే భార్య మృతదేహమై కనిపించగా.. భార్త ఉరి వేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొన్నారు. ఎలా మృతి చెందారు? ఎవరైనా హత్య చేశారా? లేకా ఆత్మహత్య? అనే కోణంలో విచారణ చేస్తున్నారు.
Municipal |చెత్త సేకరణపై అవగాహన
Municipal | హనుమకొండ ప్రతినిధి, ఆంధ్రప్రభ : గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్
weapons |కామాక్షి ఇళ్లు ధ్వంసం
weapons | కామాక్షి ఇళ్లు ధ్వంసం weapons | నెల్లూరు క్రైమ్, ఆంధ్రప్రభ
Psychiatrist |విద్యార్థులు ఒత్తిడికి గురికావొద్దు..
Psychiatrist | కమలాపూర్, ఆంధ్రప్రభ : విద్యార్థులు పరీక్షా సమయంలో మానసిక ఒత్తిడికి
దేశం కోసం ప్రాణాలిచ్చిన కుటుంబం నుంచి వచ్చాం : రేవంత్
హైదరాబాద్: దేశం కోసం గాంధీ కుటుంబం త్యాగం చేసిందని సిఎం రేవంత్ రెడ్డి తెలిపారు. నేషనల్ హెరాల్డ్ సిబ్బందికి ఆర్థిక సాయం అందించారని అన్నారు. ఈ సందర్భంగా గాంధీభవన్ లో సిఎం మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ సీనియర్ నేత సోనియా గాంధీ, రాహుల్ గాంధీపై కేసులు పెడితే భయపడేది లేదని సూచించారు. ప్రైవేటు సంస్థల్లో పని చేసిన వారికి బెనిఫిట్స్ ఉండవని, ఎప్పుడో మూతపడిన నేషనల్ హెరాల్డ్ సిబ్బందికి మంచి ఆలోచనతో ఆర్థికంగా ఆదుకున్నారని తెలియజేశారు. పత్రికను తిరిగి నడిపించాలంటే బోర్డు ఆఫ్ డైరెక్టర్లుగా కొంతమంది కాంగ్రెస్ నాయకులు తీసుకున్నారని, కాంగ్రెస్ పార్టీకి ఒక పత్రిక ఉండాలని నేషనల్ హెరాల్డ్ పత్రిక పునరుద్ధరించే ప్రక్రియ చేపట్టారని రేవంత్ పేర్కొన్నారు. షేర్ క్యాపిటల్ కు సంబంధించి కాంగ్రెస్ పార్టీ నుంచి నిధులు బదిలీ చేసి రిటర్మెంట్ బెనిఫిట్స్ ఇచ్చారని, ఏ ఒక్క రూపాయి ప్రభుత్వానికి సంబంధించినది కాదని..అన్నారు. ఎవరూ జేబులో ఒక్క రూపాయి కూడా వేసుకోలేదని, ఆస్తులన్నీదివంగత మాజీ ప్రధానమంత్రి నెహ్రూ గాంధీవే..వారసత్వంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ పత్రిక నడపాలని ప్రయత్నించారని చెప్పారు. మనీలాండరింగ్ కేసు, ఇడి కేసులు పెట్టి మానసికంగా సోనియా, రాహుల్ ను వేధిస్తారా? అని ప్రశ్నించారు. మానసిక ధైర్యం కోల్పోకుండా సోనియా, రాహుల్ కేసులను ఎదుర్కొంటున్నారని, దేశం కోసం ప్రాణాలిచ్చిన కుటుంబం నుంచి వచ్చామని.. ఇలాంటి కేసులకు భయపడమని సవాల్ చేశారు. దేశ స్థాయిలో ఓట్ల చోరీ కార్యక్రమాన్ని బయటపెట్టే సరికి భయపడే వేధింపులు? అని మండిపడ్డారు. దేశవ్యాప్తంగా ఓట్ల చోరీ ప్రచారాలను అడ్డుకోవాలనే సోనియా, రాహుల్ పై మళ్లీ కేసులు పెట్టారని ధ్వజమెత్తారు. సోనియా, రాహుల్ పై పెట్టిన అక్రమ కేసులను ఖండిస్తూ ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాస్తున్నానని, సోనియా, రాహుల్ కు తెలంగాణ ప్రజలంతా అండగా నిలబడతామని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
టేక్మాల్, డిసెంబర్ 2 (జనం సాక్షి)భార్యను చంపి భర్త ఆత్మహత్య చేసుకున్న సంఘటన మెదక్ జిల్లా టేక్మాల్ మండలం …
Brutal |సెక్యూరిటీ గార్డు దారుణ హత్య
Brutal | సెక్యూరిటీ గార్డు దారుణ హత్య Brutal | నంద్యాల, ఆంధ్రప్రభ
Natural Star Nani has locked Sujeeth for his next film and the combo was locked even before Sujeeth’s OG got released. Sujeeth is appreciated for his work in OG and he recently started working on the final script of Nani’s film. This film is said to be a stylish action drama packed with family emotions. […] The post Nani’s Next is Bloody Romeo appeared first on Telugu360 .
Arrangement |నామినేషన్ కేంద్రాల తనిఖీ
Arrangement | పెద్దవంగర, ఆంధ్రప్రభ : గ్రామపంచాయతీ ఎన్నికల నామినేషన్ స్వీకరణ కేంద్రాలను
మాజీ ఎమ్మెల్యే పెద్ది సమక్షంలో బిఆర్ఎస్ లో చేరిక
చెన్నారావుపేట, డిసెంబర్ 2 (జనం సాక్షి): గులాబీ కండువాలు కప్పి ఆహ్వానించిన నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి…. మండలంలోని …
Minister |ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేరుస్తూ…
Minister | ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేరుస్తూ… జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి
Dust bins |పారిశుద్ధ్య కార్మికుల సేవలు ఎనలేనివి..
Dust bins | పారిశుద్ధ్య కార్మికుల సేవలు ఎనలేనివి.. Dust bins |
Vijaya Sai Reddy : సాయిరెడ్డి బీజేపీలో చేరికను అడ్డుకున్న దెవరో తెలుసా?
మాజీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి బీజేపీలో చేరాలని చేసిన ప్రయత్నాన్ని కొందరు అడ్డుకున్నారు.
గిరి ప్రదక్షణ రోడ్డు నిర్మించండి
సంగారెడ్డి, డిసెంబర్ 02( జనం సాక్షి) బీజేపీ రాష్ట్ర కార్యవర్గసభ్యులు అడెల్లి రవీందర్ సంగారెడ్డి జిల్లా అమీనాపూర్ మున్సిపాలిటీ పరిధిలో గల బీరంగూడ …
జోరు తగ్గని వైభవ్.. మరో రికార్డు సెంచరీ
యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ దూకుడైన బ్యాటింగ్ కొనసాగిస్తున్నాడు. అండర్-19 జట్టులో అద్భుతమైన ప్రదర్శన చేసిన అతడు ప్రస్తుతం సయ్యర్ ముస్తాక్ అలీ ట్రోఫీలో అతడు మరో రికార్డు సెంచరీ చేశాడు. ఏడు ఫోర్లు, ఏడు సిక్సుల సాయంతో 61 బంతుల్లో 108 పరుగులు చేశాడు. ఈ క్రమంలో అతి చిన్న వయస్సులో ఈ టోర్నమెంట్లో సెంచరీ చేసిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. మహారాష్ట్ర, బిహార్ మధ్య జరిగిన ఈ మ్యాచ్లో వైభవ్ ఈ రిరకార్డును 14 ఏళ్ల 250 రోజుల్లో సెంచరీ చేసి మరోసారి తన సత్తా నిరూపించుకున్నాడు. గతంలో ఈ రికార్డు విజయ్ జోల్ పేరిట ఉండేది. జోల్ 18 ఏళ్ల, 118 రోజుల వయస్సులో సెంచరీ సాధిచాడు. ఈ సందర్భంగా వైభవ్పై సోషల్మీడియాలో ప్రశంసల వర్షం కురుస్తోంది.
MLA |బస్తీల పర్యటనలో ఎమ్మెల్యే శ్రీగణేష్..
MLA | బస్తీల పర్యటనలో ఎమ్మెల్యే శ్రీగణేష్.. MLA | కంటోన్మెంట్, ఆంధ్రప్రభ
రేపటి నుండి నామినేషన్ల స్వీకరణ
నడికూడ, డిసెంబర్ 2 (జనం సాక్షి): హనుమకొండ జిల్లా పరకాల నియోజకవర్గం నడికూడ మండలంలో రేపటి నుండి రెండవ …
Siddaramaiah and DK Shivakumar Project Unity Again, But Is the Power Tussle Truly Over?
Karnataka Chief Minister Siddaramaiah and Deputy Chief Minister D K Shivakumar once again attempted to silence speculation about their leadership rift by appearing together for a second breakfast meeting on Tuesday. After the meeting at Shivakumar’s residence, both leaders declared that they would “run the government together,” stressing that there were no differences within the […] The post Siddaramaiah and DK Shivakumar Project Unity Again, But Is the Power Tussle Truly Over? appeared first on Telugu360 .
Pawan Kalyan |పవన్ క్షమాపణ చెప్పాలి…
Pawan Kalyan | పవన్ క్షమాపణ చెప్పాలి… Pawan Kalyan | హైదరాబాద్,
Srikakulam |మంత్రి అచ్చెన్నాయుడు భరోసా..
Srikakulam | మంత్రి అచ్చెన్నాయుడు భరోసా.. Srikakulam | సంతబొమ్మాళి (శ్రీకాకుళం), ఆంధ్రప్రభ
Janasena | జనసేన నేతల నిరసన.. Janasena | గుడివాడ, ఆంధ్రప్రభ :
Polling |పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించిన జడ్పీ సీఈఓ..
Polling | పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించిన జడ్పీ సీఈఓ.. Polling | సంగెం,
Devotion | నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ : నంద్యాల జిల్లాలోని బొమ్మల సత్రం
IFP Panels |మెగా పేరెంట్ టీచర్స్ సమావేశం..
IFP Panels | మెగా పేరెంట్ టీచర్స్ సమావేశం.. IFP Panels |
SCHOOL |మాస్టర్ గా మారిన కలెక్టర్..
SCHOOL | మాస్టర్ గా మారిన కలెక్టర్.. SCHOOL | ఆరిలోవ, ఆంధ్రప్రభ
Flagpole |ధ్వజస్తంభం విరాళం…
Flagpole | ధ్వజస్తంభం విరాళం… Flagpole | అచ్చంపేట, ఆంధ్రప్రభ : అచ్చంపేట
Shankar starts work on his dream project
Shankar’s reputation as a big-ticket filmmaker took a huge beating after the disastrous results of Indian 2 and Game Changer. He now needs to make a solid comeback to restore his credibility and credentials. There were reports that Shankar wants to complete Indian 3, the third installment of his blockbuster film Indian, with Kamal Haasan […] The post Shankar starts work on his dream project appeared first on Telugu360 .
Hundi | అంకమ్మ గుడిలో చోరీ.. Hundi | పామర్రు, ఆంధ్రప్రభ :
Pawan Kalyan : పవన్ పై తెలంగాణ ఆగ్రహం.. వెనక్కు తీసుకుంటారా?
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ వ్యాఖ్యలు తెలంగాణలో హాట్ టాపిక్ గా మారాయి
మన్సూరాబాద్ డివిజన్ లో బాలుడిపై వీధికుక్కల దాడి
హైదరాబాద్: మన్సూరాబాద్ డివిజన్ పరిధిలోని శివగంగ కాలనీలో 8 ఏళ్ల బాలుడు ప్రేమ్చంద్పై వీధి కుక్కలు దారుణంగా దాడి చేశాయి. దాదాపు 15 నుంచి 20 కుక్కలు ఎగబడడంతో బాలుడికి తీవ్ర గాయాలయ్యాయి. దాడిలో బాలుడి చెవి తెగింది, తల, నడుము, వీపు భాగాల్లో తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు గమనించి కుక్కలను తరిమేశారు. చికిత్స కోసం నల్లకుంట ఫీవర్ ఆసుపత్రికి తరలించగా, అక్కడి నుంచి నిలోఫర్ ఆసుపత్రిలోని అత్యవసర వార్డుకు తరలించారు.
ଭାରତ ରାଜନୀତିର ପ୍ରମୁଖ ଚେହେରା ଉତ୍ତର ପ୍ରଦେଶ ଯୋଗୀ ଆଦିତ୍ୟନାଥ । ନିକଟ ଦିନରେ ଯୋଗୀ ଆଦିତ୍ୟନାଥ ଏକ ବଡ଼ ଘୋଷଣା କରିଛନ୍ତି । ମୁଖ୍ୟମନ୍ତ୍ରୀ ଯୋଗୀ ଘୋଷଣା କରିଛନ୍ତି ଯେ, ଦେଶର ପ୍ରତ୍ୟେକ ସ୍କୁଲରେ ଜାତୀୟ ସଙ୍ଗୀତ ବନ୍ଦେ ମାତରମ୍ ଗାନକୁ ବାଧ୍ୟତାମୂଳକ କରାଯିବ। ସେ କହିଛନ୍ତି, ଆମକୁ ସର୍ଦ୍ଦାର ବଲ୍ଲଭଭାଇ ପଟେଲଙ୍କୁ ଆମର ଆଲୋଚନାର ଏକ ଅଂଶ କରିବା ଉଚିତ, ଆମେ ଉତ୍ତର ପ୍ରଦେଶର ସମସ୍ତ ଶିକ୍ଷାନୁଷ୍ଠାନରେ 'ବନ୍ଦେ ମାତରମ୍' ଗାନକୁ ବାଧ୍ୟତାମୂଳକ କରିବୁ ଯାହା ଦ୍ୱାରା ଉତ୍ତର ପ୍ରଦେଶର ପ୍ରତ୍ୟେକ ନାଗରିକ ଭାରତ ମାତା ଏବଂ ମାତୃଭୂମି ପ୍ରତି ସମ୍ମାନର ଭାବନାରେ ପରିପୂର୍ଣ୍ଣ ହେବେ। ଏକତା ଯାତ୍ରା' ଏବଂ 'ବନ୍ଦେ ମାତରମ୍' ଗଣ ଗାନ କାର୍ଯ୍ୟକ୍ରମରେ ଅଂଶଗ୍ରହଣ କରି ଉତ୍ତର ପ୍ରଦେଶ ମୁଖ୍ୟମନ୍ତ୍ରୀ ଯୋଗୀ ଆଦିତ୍ୟନାଥ କହିଛନ୍ତି, ଅକ୍ଟୋବର 30 ତାରିଖରେ ଦେଶର ପ୍ରତ୍ୟେକ ଜିଲ୍ଲାରେ 'ରନ୍ ଫର୍ ୟୁନିଟି' ଆକାରରେ ଏକ ଜାତୀୟ ଏକତା ଦୌଡ଼ ଆୟୋଜନ କରାଯାଇଥିଲା। ଏହି ସମୟ ମଧ୍ୟରେ, ବିଜେପି ମହାନ ବଲ୍ଲଭଭାଇ ପଟେଲଙ୍କ ଜୀବନୀ ଏବଂ କାର୍ଯ୍ୟ ଉପରେ କେନ୍ଦ୍ରିତ କାର୍ଯ୍ୟକ୍ରମ ଆୟୋଜନ କରିବା ମଧ୍ୟ ଆରମ୍ଭ କରିଥିଲା। ସରକାରୀ ସ୍ତରରେ ମଧ୍ୟ ଅନେକ କାର୍ଯ୍ୟକ୍ରମ ଆରମ୍ଭ କରାଯାଇଥିଲା। ସ୍ୱଦେଶୀ ହେଉ କିମ୍ବା ସ୍ୱାବଲମ୍ବନ, ଦେଶବ୍ୟାପୀ ବ୍ୟାପକ ଜନସଚେତନତା ଅଭିଯାନ ସହିତ ଜାତୀୟ ଏକତାର ପ୍ରସଙ୍ଗଗୁଡ଼ିକୁ ସମ୍ବୋଧିତ କରିବା ପାଇଁ ପଦକ୍ଷେପଗୁଡ଼ିକୁ ଆଗକୁ ନିଆଯାଇଛି। ଇତିମଧ୍ୟରେ ଏକ ସ୍କ୍ରୀନସଟ୍ ସୋସିଆଲ ମିଡିଆରେ ଭାଇରାଲ ହେବାରେ ଲାଗିଛି । ଭାଇରାଲ ଫଟୋରେ ୟୁପି ସିଏମ ଯୋଗୀ ଆଦିତ୍ୟ ନାଥଙ୍କ ଫଟୋ ଥିବାବେଳେ ଉପରେ ଲେଖା ହୋଇଛି, ଭାରତବାସୀଙ୍କୁ ବିଏନ ରାଓ ସାହେବଙ୍କ ଦ୍ଵାରା ଲିଖିତ ସମ୍ବିଧାନ ଉପରେ ଗର୍ବ କରିବା ଉଚ୍ଚିତ । ଯାହାର ଏକ ସ୍କ୍ରୀନସଟ୍ ତଳେ ଉପଲବ୍ଧ ରହିଛି । ସତ୍ୟାସତ୍ୟ: ଦାବିରେ ନାହିଁ କୌଣସି ସତ୍ୟତା, ଏଭଳି କୌଣସି ମନ୍ତବ୍ୟ ଦେଇ ନାହାଁନ୍ତି ଉତ୍ତର ପ୍ରଦେଶ ମୁଖ୍ୟମନ୍ତ୍ରୀ । ଭାଇରାଲ ଗ୍ରାଫିକ୍ସର ସତ୍ୟତା ଅନୁସନ୍ଧାନ କରିବାକୁ ଯାଇ ତଦନ୍ତ କରିଥିଲୁ । ତଦନ୍ତରୁ ଏଭଳି କୌଣସି ମନ୍ତବ୍ୟ ୟୁପି ମୁଖ୍ୟମନ୍ତ୍ରୀ ଯୋଗୀ ଆଦିତ୍ୟନାଥ ଦେଇଥିବା କୌଣସି ସୂତ୍ରରୁ ପାଇନଥିଲୁ । ଯଦି ଏଭଳି କୌଣସି ମନ୍ତବ୍ୟ ଯୋଗୀ ଦେଇଥାନ୍ତେ ତେବେ ନିଶ୍ଚିତ ଭାବେ କୌଣସି ନା କୌଣସି ଗଣମାଧ୍ୟମରେ ପ୍ରସାରିତ କିମ୍ବା ପ୍ରକାଶିତ ନିଶ୍ଚିତ ହୋଇଥାନ୍ତା । ସେହିପରି ଯୋଗୀ ଆଦିତ୍ୟ ନାଥଙ୍କ ସୋସିଆଲ ମିଡିଆରେ ଉକ୍ତ ମନ୍ତବ୍ୟ ସେୟାର ହୋଇଥିବାର ଦାବି ହୋଇଥିବା ବେଳେ ଯୋଗୀଙ୍କ ସୋସିଆଲ ମିଡିଆ ଆକାଉଣ୍ଟକୁ ଅନୁସନ୍ଧାନ କରିଥିଲୁ । ଅନୁସନ୍ଧାନରୁ ଏଭଳି କୌଣସି ପୋଷ୍ଟ ଯୋଗୀ ଆଦିତ୍ୟନାଥଙ୍କ ପକ୍ଷରୁ କରାଯାଇନଥିବାର ଜାଣିବାକୁ ପାଇଥିଲୁ । ଅନୁସନ୍ଧାନରୁ ଏକ ପୋଷ୍ଟ ଆମର ହସ୍ତଗତ ହୋଇଥିଲା । ଯାହାର କ୍ୟାପସନ ହିନ୍ଦୀରେ ଉଲ୍ଲେଖ ରହିଛି ଯେ, ଭାରତବାସୀଙ୍କୁ ଭାରତରତ୍ନ ବାବା ସାହେବ ଭୀମରାଓ ଆମ୍ବେଦକରଙ୍କ ଦ୍ଵାରା ନିର୍ମିତ ସମ୍ବିଧାନ ଉପରେ ଗର୍ବ ଅନୁଭବ କରିବା ଉଚ୍ଚିତ । भारत वासियों को 'भारत रत्न' बाबा साहब डॉ. भीमराव आंबेडकर जी के द्वारा निर्मित संविधान पर गौरव की अनुभूति करनी चाहिए... pic.twitter.com/7RxRgAycQ5 — Yogi Adityanath (@myogiadityanath) November 26, 2025 ଉକ୍ତ ଭିଡିଓରେ ମଧ୍ୟ ଯୋଗୀ ସମାନ କଥା କହିଥିବାର ଶୁଣିବାକୁ ମିଳିଥିଲା । ଉକ୍ତ କିୱାର୍ଡ ନେଇ ଅନୁସନ୍ଧାନ କରିବାରୁ ଉକ୍ତ ଭିଡିଓ ଟିର ଏକ ସମ୍ପୂର୍ଣ୍ଣ ଅଂଶ ଆମର ହସ୍ତଗତ ହୋଇଥିଲା । ଯେଉଁଥିରେ ସିଏ ସମ୍ବିଧାନ ଦିବସ ଉପଲକ୍ଷେ ଏହି ପ୍ରସଙ୍ଗରେ କହିଥିବାର ଜାଣିବାକୁ ପାଇଥିଲୁ । ଉକ୍ତ ଭିଡିଓରେ ମଧ୍ୟ ସମାନ କଥା କହିଥିବାର ଦେଖିବାକୁ ପାଇଥିଲୁ । ସେହିପରି ଉକ୍ତ ବକ୍ତବ୍ୟକୁ ଏକ ଗଣମାଧ୍ୟମ ନିଜ ଡିଜିଟାଲ ମିଡିଆରେ ପ୍ରସାରିତ କରିଥିଵାର ଦେଖିବାକୁ ପାଇଥିଲୁ । ଯାହାର ଲିଙ୍କ୍ ଏଠାରେ ଏବଂ ଏଠାରେ ଉପଲବ୍ଧ ରହିଛି । ଏଥିରୁ ପ୍ରମାଣିତ ହେଲା ଯେ, ଦାବିରେ ନାହିଁ କୌଣସି ସତ୍ୟତା । ସମ୍ବିଧାନର ନିର୍ମାତା ବାବା ସାହେବ ଭିମରାଓ ଆମ୍ବେଦକର ବୋଲି କହିଛନ୍ତି ୟୁପି ମୁଖ୍ୟମନ୍ତ୍ରୀ ଯୋଗୀ ଆଦିତ୍ୟନାଥ ।
scrub typhus |వైరల్ ఇన్ఫెక్షన్లు..
scrub typhus | వైరల్ ఇన్ఫెక్షన్లు.. scrub typhus | పామర్రు, ఆంధ్రప్రభ
Signal pole|అదుపుతప్పిన ఆటో.. డ్రైవర్ దుర్మరణం
Signal pole| పమిడిముక్కల, ఆంధ్రప్రభ : పమిడిముక్కల మండలం మంటాడ గ్రామం నుంచి
బ్లాక్బస్టర్ యువ భారత టీం.. చరిత్ర సృష్టించారు..
భారత్లో క్రికెట్పై ఉన్నంత అభిమానం మరే ఆట మీద ఉండదు. కానీ, ఇతర ఆటల్లో మనవాళ్లు ఏదైనా ఘనత సాధిస్తే.. అది పూర్తి దేశానికే తలమానికం అవుతుంది. అదే ఇప్పుడు యంగ్ ఇండియా జట్టు చేసింది. సౌదీ అరేబియాలో వచ్చే ఏడాది జరిగే ఆసియా కప్కు భారత అండర్-17 పురుషుల ఫుట్బాల్ జట్టు అర్హత సాధించింది. ఆదివారం జరిగిన క్వాలిఫయర్ మ్యాచ్లో అత్యంత బలమైన ఇరాన్ ఓడించి చరిత్ర సృష్టించింది. అహ్మదాబాద్లోని ఎకె ఏరినాలో జరిగిన ఈ మ్యాచ్లో భారత్ 2-1 తేడాతో ఘన విజయం సాధించింది. గత 20 ఏళ్లో భారత్ ఆసియా కప్ ఫైనల్స్కు చేరడం ఇది మూడోసారి. ఆసియా కప్లో భారత్ ఇదే సంచలన ప్రదర్శనలు చేసి టాప్-4లో నిలిస్తే, 2027 FIFA U-17 వరల్డ్ కప్ (ఖతార్) అర్హత సాధిస్తుంది.
Karnataka |కర్నాటకంలో కాపీలూ-టిపినీలూ
karnataka | కర్నాటకంలో కాపీలూ-టిపినీలూ Congress | వెబ్ డెస్క్, ఆంధ్రప్రభ :
துணை முதல்வர் உதயநிதி கம்யூட்டரை ஆன் செய்யாமல் ஆய்வு செய்தாரா?
துணை முதல்வர் உதயநிதி ஸ்டாலின் கம்யூட்டரை ஆன் செய்யாமல் ஆய்வு செய்ததாக தவறான தகவல் பரவி வருகிறது.
Minister | మంత్రికి ఫిర్యాదు.. Minister | శ్రీ సత్యసాయి బ్యూరో, ఆంధ్రప్రభ
షాపూర్ నగర్ చౌరస్తా.. మద్యం మత్తులో యువతి హల్చల్
హైదరాబాద్: జీడిమెట్ల గ్రామం పోలీస్ స్టేషన్ పరిధిలోని షాపూర్ నగర్ చౌరస్తాలో సోమవారం రాత్రి మద్యం మత్తులో యువతి హల్చల్ చేసింది. తాగిన మత్తులో రోడ్డుపైకి వచ్చిన వాహనదారులను యువతి బెంబేలెత్తించి, తీవ్ర అంతరాయం కలిగించింది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని, ఆ యువతిని అదుపులోకి తీసుకుని 108 వాహనంలో చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. యువతి పోలీసులు'ఇందు'గా గుర్తించారు.
Andhra Pradesh : పరకామణి పై నివేదిక హైకోర్టుకు
పరకామణి చోరీ కేసు రాజీ వ్యవహారంపై సీల్డ్ కవర్లో ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు నివేదిక తెలిపింది.
IMAX | అవతార్ హంగామా.. IMAX | ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ :
Telangana Leaders Close to YSRCP Step Up Attacks on Andhra Deputy CM Pawan Kalyan
A new round of political friction has emerged as several Telangana Congress leaders, who share close ties with the YSRCP, have intensified their criticism of Andhra Pradesh Deputy Chief Minister Pawan Kalyan. Their comments come days after Pawan’s recent statements, which have stirred strong reactions across both states. Anirudh Reddy, a former YSRCP leader from […] The post Telangana Leaders Close to YSRCP Step Up Attacks on Andhra Deputy CM Pawan Kalyan appeared first on Telugu360 .
Football |ఫుట్బాల్ కోర్టులో సీఎం రేవంత్ రెడ్డి
Football | ఫుట్బాల్ కోర్టులో సీఎం రేవంత్ రెడ్డి Football | వెబ్డెస్క్,
Kodur |బీసీ సంఘాల ఆధ్వర్యంలో..
Kodur | బీసీ సంఘాల ఆధ్వర్యంలో.. Kodur | కోడూరు, ఆంధ్రప్రభ :
Nara Lokesh : లోకేశ్ గురించి ఢిల్లీలో ఈ రకమైన టాక్ వినపడుతుందా?
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఢిల్లీ స్థాయిలో పట్టు సంపాదించారు.
తెలంగాణలో మరో గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్#TeluguPost #telugu #post #news
ఆంధ్రప్రదేశ్ మంత్రులు నారా లోకేష్, హోంమంత్రి అనితలు ఢిల్లీకి చేరుకున్నారు.
జయశంకర్ భూపాలపల్లి బ్యూరో, (జనంసాక్షి): భూపాలపల్లి శివారు చెరువులో మంగళవారం గుర్తు తెలియని మృతదేహం లభ్యమైనట్లు ఎస్సై సాంబమూర్తి తెలిపారు. …
Series |ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చిన వరుణ్..
Series | ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చిన వరుణ్.. ప్రేక్షకులను ఎప్పటికప్పుడు వైవిధ్యమైన కంటెంట్తో
GST SCAM : రూ. 1000 కోట్ల దందా
GST SCAM : రూ. 1000 కోట్ల దందా ( చిత్తూరు, ఆంధ్రప్రభ
బలహీనపడుతున్న దిత్వా.. కోస్తా జిల్లాలకు ఎల్లో అలర్ట్
నైరుతి-పశ్చిమ బంగాళాఖాతంలో దిత్వా తుపాను తీవ్ర స్థాయిలో కొనసాగుతుందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.ఈ తుఫాన్ నైరుతి దిశలో కదలుతూ కొద్ది గంటలలో వాయుగుండం స్థాయికి చేరవచ్చే అవకాశం ఉందని అధికారులు సూచించారు.ప్రస్తుతానికి ఈ తుఫాన్ ఉత్తర తమిళనాడు తీరాన్ని చేరుకున్నట్లు సమాచారం.దిత్వా ప్రభావంతో 24 గంటల్లో కోస్తాంధ్ర తీరం వెంబడి గంటకు 30 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది.ఈ నేపథ్యంలో, కోస్తాంధ్ర జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు.అలాగే, కొన్ని ప్రాంతాల్లో 5 […] The post బలహీనపడుతున్న దిత్వా.. కోస్తా జిల్లాలకు ఎల్లో అలర్ట్ appeared first on Visalaandhra .
రిక్టర్ స్కేలుపై 4.2గా నమోదైన తీవ్రతఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదని వెల్లడి గత నెలలో హిందూ మహాసముద్రంలోనూ భూప్రకంపనలుబంగాళాఖాతంలో ఈరోజు ఉదయం భూమి స్వల్పంగా కంపించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.2గా నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ (ఎన్సీఎస్) వెల్లడించింది. ఉదయం సుమారు 7:26 గంటల సమయంలో, సముద్ర గర్భంలో 35 కిలోమీటర్ల లోతున ఈ భూకంపం సంభవించినట్లు అధికారులు గుర్తించారు.ఈ భూప్రకంపనల కారణంగా ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదని ఎన్సీఎస్ […] The post బంగాళాఖాతంలో భూకంపం appeared first on Visalaandhra .
ROAD | మంత్రి ఆదేశం.. ROAD | అనంతపురం బ్యూరో, ఆంధ్రప్రభ :
పి.ఏ.పల్లి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్
పి.ఏ.పల్లి,డిసెంబర్ 02(జనంసాక్షి) -బిఆర్ఎస్ పార్టీలో చేరిన కాంగ్రెస్ మండల సీనియర్ నాయకులు గణపురం శంకర్ -గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పార్టీ నాయకులు సమిష్టిగా పనిచేసి సర్పంచ్ తో,పాటు …
Samantha-Raj Nidumoru|భూత శుద్ధి వివాహం
Samantha-Raj Nidumoru| భూత శుద్ధి వివాహం Samantha-Raj Nidumoru| సమంత.. పరిచయం చేయాల్సిన
సరిహద్దుల్లో పొంచి ఉన్న 120 మంది పాక్ ఉగ్రవాదులు: బీఎస్ఎఫ్
ఆపరేషన్ సిందూర్ తర్వాత కూడా సరిహద్దుల్లో 69 ఉగ్రస్థావరాలు యాక్టివ్ఇటీవల బార్డర్ దాటే ప్రయత్నం చేసిన 8 మంది టెర్రరిస్టుల కాల్చివేత ఆపరేషన్ సిందూర్్ణ లో పాకిస్థాన్ సరిహద్దుల్లోని ఉగ్రవాద స్థావరాలను భారత సైన్యం తుడిచిపెట్టిన విషయం విదితమే. ఉగ్రవాదులకు శిక్షణ ఇస్తున్న ఈ క్యాంపులను భారత వైమానిక దళం ధ్వంసం చేసింది. వందలాది మంది ఉగ్రవాదులు ఈ దాడుల్లో హతమయ్యారు. అయితే, ఇప్పటికీ ఇంకా ఉగ్రస్థావరాలు మిగిలే ఉన్నాయని, అక్కడ ఉగ్ర కార్యకలాపాలు జరుగుతున్నాయని సరిహద్దు […] The post సరిహద్దుల్లో పొంచి ఉన్న 120 మంది పాక్ ఉగ్రవాదులు: బీఎస్ఎఫ్ appeared first on Visalaandhra .
TG | జనగామ, ఆంధ్రప్రభ ప్రతినిధి : మానవసేవే మాధవసేవ అనే పదానికి
అజయ్ దేవగణ్ ఫిల్మ్ సిటీ హైదరాబాద్లో #Hyderabad #Telangana #AjayDevgn #Reliance #Tourism
Makthal |వైభవంగా స్వామివారి శోభయాత్ర
Makthal | వైభవంగా స్వామివారి శోభయాత్ర ధ్వజారోహణంతో పడమటి ఆంజనేయస్వామి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ
DEAD|ఒకరిని బలితీసుకున్న ట్రాక్టర్
DEAD| చెన్నూర్, ఆంధ్రప్రభ : మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం గంగారం గ్రామ
ఐపిఎల్ 2026: వేలానికి కీలక ఆటగాడు దూరం..
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 కోసం డిసెంబర్ 16న అబుదాబిలో మినీ వేలం జరుగనుంది. అయితే, చాలా మంది ఆటగాళ్లు వివిధ కారణాలతో ఈ వేలం నుంచి తప్పుకుంటున్నారు. తాజాగా ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ గ్లెన్ మ్యాక్స్వెల్ ఈ వేలానికి తన పేరును నమోదు చేసుకోలేదని తెలుస్తోంది. గత ఐపిఎల్ సీజన్లో పంజాబ్ కింగ్స్ జట్టు తరఫున ఆడిన మ్యాక్స్వెల్ పేలవ ప్రదర్శన చేశాడు. ఏడు మ్యాచుల్లో కేవలం 48 పరుగులు మాత్రమే చేసి.. నాలుగు వికెట్లు పడగొట్టాడు. ఆ తర్వాత గాయం కారణంగా ట్రోర్నమెంట్కి దూరమయ్యాడు. ఇప్పటికే వెస్టిండీస్ దిగ్గజ ఆటగాడు ఆండ్రీ రస్సెల్ ఐపిఎల్ 2026 నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. రస్సెల్ని కోల్కతా నైట్రైడర్స్ జట్టు ‘పవర్ కోచ్’గా నియమించింది. అంతేకాక సౌతాఫ్రికా ఆటగాడు ఫాఫ్ డుప్లెసిస్, ఇంగ్లండ్ ఆటగాడు మొయిన్ అలీ ఐపిఎల్లో ఆడటం లేదని ప్రకటించారు. వీరిద్దరు పాకిస్థాన్ సూపర్ లీగ్లో పాల్గొంటామని పేర్కొన్నారు. ఇక ఈసారి వేలంలో 1,355 మంది పేర్లు నమోదు చేసుకున్నారు. అన్ని జట్లలో కలిపి 77 స్లాట్లు ఖాళీగా ఉన్నాయి. ఇందులో విదేశీ స్లాట్లు 31. కోల్కతా నైట్రైడర్స్ వద్ద అత్యధికంగా రూ.64.3 కోట్లు పర్స్ ఉండగా.. చెన్నై సూపర్ కింగ్స్ వద్ద రూ.43.4 కోట్ల పర్స్ ఉంది.
NBK’s Akhanda 2: Boyapati, What A Planning?
It’s often challenging for big-budget films to deliver their content overseas on schedule, leading to delays in premiere shows. In some cases, premiere shows even get cancelled when the film’s drives don’t arrive on time. However, director Boyapati Sreenu’s careful planning ensured that the prints of Nandamuri Balakrishna’s Akhanda 2 were dispatched well in advance. […] The post NBK’s Akhanda 2: Boyapati, What A Planning? appeared first on Telugu360 .
Telangana : పవన్ కు కోమటిరెడ్డి మాస్ వార్నింగ్
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పై తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు
Past Debacles Haunting Young Heroes
Gone are the days when audience used to rush to theatres to watch every film of young and top actors of Telugu cinema. They are quite choosy and are waiting for the content of the next release of the actor. Even the fans are not in a hurry and they are not in a rush. […] The post Past Debacles Haunting Young Heroes appeared first on Telugu360 .
Mowgli 2025 Trailer: Blend Of Love, Pain, Fury
Roshan Kanakala joined forces with director Sandeep Raj for a love and action drama Mowgli 2025 produced by TG Vishwa Prasad and Krithi Prasad. The makers steadily built excitement with promos. Today, they launched the film’s theatrical trailer. Mowgli 2025 is the tale of a man’s desperate fight for love. Mowgli’s world revolves around his […] The post Mowgli 2025 Trailer: Blend Of Love, Pain, Fury appeared first on Telugu360 .
Bigg Boss Season 9 : బిగ్ బాస్ లో ఇమ్మాన్యుయేల్ సేఫ్ గేమ్ ఆడుతున్నాడా?
బిగ్ బాస్ సీజన్ 9 ఎండింగ్ కు వచ్చేసింది. నామినేషన్స్ కూడా హాట్ హాట్ గా సాగాయి.
డివిడెండ్ స్టాక్స్ vs గ్రోత్ స్టాక్స్: స్టాక్ మార్కెట్లో ఎంట్రీ ఇస్తున్న వారి కోసం ఒక పూర్తి గైడ్
స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టేటప్పుడు ప్రధానంగా రెండు మార్గాలు ఉంటాయి. అవి డివిడెండ్ స్టాక్స్, గ్రోత్ స్టాక్స్. డివిడెండ్ స్టాక్స్ అనేవి కంపెనీ లాభాల నుండి పెట్టుబడిదారులకు ‘స్థిరమైన ఆదాయాన్ని’ (Regular Income) అందిస్తాయి. మరోవైపు, గ్రోత్ స్టాక్స్ లాభాలను తిరిగి కంపెనీలో పెట్టుబడి పెట్టి, భవిష్యత్తులో ‘అధిక ధరల పెరుగుదల’ (Capital Appreciation) ద్వారా లాభాలను ఇవ్వడాన్ని లక్ష్యంగా పెట్టుకుంటాయి. మీ ఆర్థిక లక్ష్యాల ఆధారంగా ఏది ఎంచుకోవాలో ఈ గైడ్ పూర్తిగా వివరిస్తుంది. 1. […] The post డివిడెండ్ స్టాక్స్ vs గ్రోత్ స్టాక్స్: స్టాక్ మార్కెట్లో ఎంట్రీ ఇస్తున్న వారి కోసం ఒక పూర్తి గైడ్ appeared first on Dear Urban .
కామాక్షమ్మ ఇల్లు కూల్చిన ప్రజలు #Nellore #Crime #Kamakhashamma #Police #ACaseUpdate
TEMPLE |వకుళమాత అమ్మవారి దర్శనం..
TEMPLE | వకుళమాత అమ్మవారి దర్శనం.. TEMPLE | తిరుపతి రూరల్, ఆంధ్రప్రభ
ST Hostel |విద్యార్థులకు ఫుడ్ పాయిజన్
ST Hostel | విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ ST Hostel | గద్వాల
పార్లమెంట్ మెరుగ్గా పనిచేస్తేనే స్ఫూర్తి
పార్లమెంట్ శీతాకాల సమావేశాలు సోమవారం (1.12.2025) ప్రారంభమయ్యాయి. సాధారణంగా పార్లమెంట్ శీతాకాల సమావేశాలు 20 రోజుల పాటు జరుగుతాయి. కానీ ఈసారి వాటిని 15 రోజులకే కుదించారు. ప్రవేశ పెట్టిన బిల్లులపై ప్రభుత్వాన్ని జవాబుదారీ చేసేందుకు సమగ్రంగా చర్చించడానికి విపక్షాలకు ఇదో అవకాశం. కానీ ఏదో ఒక అంశంపై పట్టుపట్టి పదేపదే సమావేశాలను బహిష్కరించినట్టయితే చర్చించే అవకాశాలను విపక్షాలు కోల్పోతాయి. అంతేకాదు ప్రభుత్వం ముందు ఒక రాజకీయ క్రీడగా మిగిలిపోతారు. గత కొంతకాలంగా పార్లమెంట్ సమావేశాల తీరుతెన్నులు పరిశీలిస్తే అలాగే ఉంటున్నాయి. పార్లమెంట్ సమావేశాలకు ముందు నిర్వహించే అఖిలపక్ష సమావేశంలో చక్కగా ‘ధర్మోపదేశాలు’ వెలువడుతుంటాయి. సమావేశాలు సజావుగా సాగేందుకు విపక్షాలు సహకరించాలని అధికార పక్షంనుంచి అభ్యర్థనలు వస్తుంటాయి. ప్రతి అంశంపై సమగ్రంగా చర్చ జరగాలన్న అభిప్రాయాలు వస్తుంటాయి. కానీ సమావేశాలు ప్రారంభమయ్యేసరికి ఎవరికి వారే యమునా తీరే అన్న విధానం బయటపడుతుంది. ఏదో ఒక అంశంపై తప్పనిసరిగా చర్చ జరగాలని విపక్షాలు పట్టుపట్టడం, అధికార పక్షం మొండికెత్తడం, దాంతో విపక్షాలు సమావేశాలను బహిష్కరించడం మళ్లీ చివరి దశ లోనే బహిష్కరణల నుంచి విపక్షాలు వెనక్కి తగ్గి హాజరవుతుండటం పరిపాటి. మొత్తం మీద సమావేశాలు ముగిశాయి అని అటుఇటు సంతృప్తి పడుతుంటారు. సోమవారంనాడు పార్లమెంట్ సమావేశాల్లో కూడా అంతరాయం తప్పడం లేదు. ప్రతిపక్షాలను టార్గెట్ చేసుకుని ప్రధాని మళ్లీ విమర్శలకు తెరలేపారు. ప్రతిపక్షాలకు చురకలంటించామన్న ఆత్మసంతృప్తి ప్రధాని ప్రసంగంలో వినిపించింది. క్రియాశీలక చర్చలు జరిగితేనే చట్టసభలకు సార్థకత అని సభ్యులకు హితోపదేశం చేసిన ప్రధాని మోడీ తరువాత తన స్వరం మార్చి సమావేశాల్లో డ్రామాలొద్దు.. కావాలంటే టిప్స్ ఇస్తానని విపక్షాలను కవ్విస్తూ ఎత్తిపొడిచారు. దీనివల్ల ప్రయోజనం ఏమిటో ఆయనకే తెలియాలి. మరి అలాంటప్పుడు అఖిలపక్ష సమావేశాలెందుకు? బుజ్జగింపు మాటలెందుకు? అఖిలపక్ష సమావేశాల వల్ల ఒరిగిందేముంది? విపక్షాలు కూడా ప్రశ్నోత్తరాల గంటపై ఆందోళనకు దిగడంతో కొంతసేపు సమావేశాలకు అంతరాయం ఏర్పడింది. దీన్ని బట్టి సమావేశాలు అర్థవంతంగా కొనసాగిద్దామన్న స్ఫూర్తి సభ్యుల్లో కొరవడినట్టు విమర్శలు వస్తున్నాయి. ఈసారి సమావేశాల్లో ఎస్ఐఆర్ (ఓటర్ల జాబితా సమగ్ర సవరణ) నిర్వహిస్తున్న తీరుపై విపక్షాలు గట్టిగా చర్చ జరగాలని పట్టుపట్టే అవకాశం కనిపిస్తోంది. ఉన్నత న్యాయస్థానం వద్ద కూడా ఎస్ఐఆర్పై అనేక పిటిషన్లు దాఖలై ఉన్నాయి. దీనిపై ప్రభుత్వ వైఖరి ఏమిటో అందరికే తెలిసిందే. కొన్ని సార్లు ఉన్నత న్యాయస్థానం ఎస్ఐఆర్ విషయంలో జోక్యం చేసుకోవడం జరుగుతోంది. అందుకని దీనిపై కూలంకషంగా చర్చ జరగాలన్న చిత్తశుద్ధి ప్రభుత్వానికి ఉందా అన్నది ప్రశ్నార్థకం. ప్రజాస్వామ్య సమతూకానికి ఓటర్ల సమగ్ర ప్రక్షాళన అవసరం అన్నవిషయాన్ని ఎవరూ కాదనలేరు. కానీ లోపాలను ఎత్తి చూపినప్పుడు దానిపై చర్చ జరగడం అవసరం. ఈ సమావేశాల్లో 13 బిల్లులు ప్రవేశపెట్టాలని సిద్ధమవుతున్నారు. అలాగే ఢిల్లీ లోని ఎర్రకోట వద్ద ఆత్మాహుతి కారు బాంబు పేలుడు నేపథ్యంలో జాతీయ భద్రత, కార్మిక కోడ్లుపై చర్చించాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నా పాలక వర్గాల నుంచి ఎలాంటి హామీ రాలేదు. సాధారణ రుతుపవనాల వర్షాల కన్నా భారీ వర్షాలు కుండపోతగా కురియడంతో పంటలు దెబ్బతిని రైతులు కష్టనష్టాల పాలయ్యారు. దేశరాజధానిని కకావికలం చేస్తున్న వాయు కాలుష్యం, భారత్ అమెరికా సంబంధాలపై మన దేశీయ విధానం, ఇవన్నీ చర్చకు రానున్నాయి. పార్లమెంట్ సభ్యులు చర్చించాల్సిన అవసరాన్ని విశాల దృక్పథంతో గుర్తించడానికి బదులు, స్వల్పకాలిక చర్చకు కూడా పాలకవర్గాలు అవకాశం ఇవ్వకపోవడాన్ని ఏమనుకోవాలి? ఏది చర్చించాలో ముందుగానే నిర్ణయించడం అవి తప్పితే మరేదైనా చర్చకు తీసుకు వస్తే నిరాకరించడం పార్లమెంట్ సమావేశాల విలువలను తగ్గించడమే అవుతుంది. ప్రతిపక్షాలకు తమ అభిప్రాయాలు వెల్లడించడానికి తగినంత సమయం కేటాయించక పోతే, ఆమేరకు ప్రభుత్వ ఆలోచనా విధానాల్లో మార్పు రాకుంటే ప్రజాస్వామ్య స్ఫూర్తి విచ్ఛిన్నమవుతుంది. దేశసమస్యలపై చర్చించడానికి పార్లమెంట్ తప్పితే మరేదైనా వేదిక ప్రతిపక్షాలకు ఉంటుందా? గత వర్షాకాల సమావేశాలన్నీ నిరంతరం అంతరాయాలతోనే ముగిశాయి. సమావేశాల నుంచి ఫలితాలు అత్యంత అల్పరేటింగ్లో కనిపించాయి. కేటాయించిన సమయం చర్చలతో అర్థవంతంగా వినియోగం కావలసి ఉండగా లోక్సభ కేవలం 29 శాతం, రాజ్యసభ 34 శాతం మాత్రమే పనిచేశాయి. అలాగే పార్లమెంట్ సమావేశాల్లో అత్యంత ముఖ్యమైన సమయంగా పేర్కొనే ప్రశ్నోత్తరాల సమయం కూడా లోక్సభలో 23 శాతం, రాజ్యసభలో 6 శాతం పరమ అధ్వాన్నంగా వినియోగమయ్యాయి. గత సమావేశాల్లో ఆపరేషన్ సిందూర్, ఓటర్ల జాబితాల సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) అంశాలే పార్లమెంట్ సమావేశాలను ఎక్కువగా స్తంభింప చేశాయి. ఈసారి ఇతర ముఖ్యాంశాలతోపాటు ఎన్నికల కమిషన్ తీరు మళ్లీ చర్చకు వస్తే పార్లమెంట్ సమావేశాల సమయాన్ని వృథా చేసిన వారవుతారన్న అభిప్రాయం రాజకీయ నిష్ణాతుల్లో కనిపిస్తోంది. స్వేచ్ఛగా, నిష్కర్షగా చర్చించడానికి ఏమాత్రం అవకాశంఇవ్వని పాలకవర్గాల మొండితనం ఒకవైపు, తాము లేవనెత్తిన అంశాలపై తప్పనిసరిగా చర్చించాలన్న విపక్షాల డిమాండ్లు, నిరసనలుతో అంతరాయాలు మరోవైపు కొనసాగితే పేరుకే ప్రజాప్రతినిధుల సభ మరేమీ కాదన్న అధోగతికి పార్లమెంట్ సమావేశాలు దిగజారిపోతాయి.
Congress |గ్రామాబివృద్ధే లక్ష్యం
Congress | గ్రామాబివృద్ధే లక్ష్యం కొత్తగూడెం కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ బద్దం యాదమ్మ,
GST 2.0 Impact Begins to Show in Andhra Pradesh Revenues
The Union Government’s revised GST 2.0 system came into effect on September 22. All commercial activity in October operated under the new rates, and its impact became visible in the November revenue figures. Andhra Pradesh showed strong GST collections until October, with a 5.8 per cent rise over last year. Once GST 2.0 kicked in, […] The post GST 2.0 Impact Begins to Show in Andhra Pradesh Revenues appeared first on Telugu360 .
400 ఏళ్ల పెయింటింగ్కు రూ.24 కోట్లు #Art #France #Rubens #Painting #Auction #BaroqueArt
Nalgonda | రోడ్డు ప్రమాదం Nalgonda | ఉమ్మడి నల్లగొండ బ్యూరో, ఆంధ్రప్రభ
Scrub typhus |వ్యాధి భయంతో వణుకుతున్న జిల్లా..
Scrub typhus | వ్యాధి భయంతో వణుకుతున్న జిల్లా.. Scrub typhus, చిత్తూరు,
విమానానికి బాంబు బెదిరింపు.. అలా చేయడంతో అంతా సేఫ్
హైదరాబాద్: కువైట్ నుంచి హైదరాబాద్ రావాల్సిన విమానానికి బాంబు బెదిరింపు వచ్చింది. దీంతో విమానాన్ని దారి మళ్లించి ముంబైలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. పలు జాతీయ మీడియాల కథనం ప్రకారం గత అర్థరాత్రి 1.30 గంటలకు ఇండిగోకి చెందిన 6ఇ1234 విమానం హైదరాబాద్లో శంషాబాద్ ఎయిర్పోర్ట్కి బయలుదేరింది. ఈ విమానం ఉదయం 8.10 గంటలకు శంషాబాద్లో ల్యాండ్ కావాల్సి ఉంది. కానీ, విమానంలో మానవబాంబు ఉందని శంషాబాద్ ఎయిర్పోర్ట్కి బెదిరింపు మెయిల్ వచ్చింది. దీంతో సంబంధిత అధికారులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఈ క్రమంలో విమానాన్ని ముంబైకి దారి మళ్లించారు. ఆ తర్వాత విమానంతో సహా ప్రయాణికులు అందరినీ ఐసోలేషన్కు తరలించారు. అక్కడ క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ప్రయాణికులు అందరూ సురక్షితంగా ఉన్నారని అధికారులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Siddipeta |ఆంధ్రప్రభ బ్రోచర్ ను విడుదల చేసిన నరసింహారెడ్డి
Siddipeta | ఆంధ్రప్రభ బ్రోచర్ ను విడుదల చేసిన నరసింహారెడ్డి Siddipeta |
న్యూఢిల్లీని మరోసారి శీతాకాలపు పొగమంచు కమ్మేసింది. పొగమంచుతో కంటిచూపు తగ్గుతోంది. ఆస్పత్రులు నిండిపోతున్నాయి. జనాలకు ఊపిరి సలపడం లేదు. వాయు నాణ్యత సూచిక ప్రమాద స్థాయిలో ఉంది. ఫలితంగా పాఠశాలలు మూసివేయాల్సి వస్తోంది. రాజధాని నివాసితులకు ఏటా శ్వాసకు ఇబ్బంది, ఊపిరాడకపోవడం ఓ భయంకరమైన ఆచారంగా మారింది. రాజధానిలో పిల్లలు ఇప్పుడు స్వచ్ఛమైన గాలి తెలియక పొగమంచును రూచిచూస్తూ పెరుగుతున్నారు.శీతాకాలం అంటే చలి మాత్రమేకాక తీవ్రమైన శ్వాసకోశ ఇబ్బందులు కూడా తెచ్చిపెడుతుందని వృద్ధులు అంటున్నారు. భారతదేశం ప్రతి సంవత్సరం అత్యవసర చర్యల గురించి చర్చిస్తుంది. కానీ, నిర్లక్ష్యం. తాత్కాలిక ఆలోచనే తప్ప, వాయుకాలుష్య నియంత్రణకు కఠినమైన, శాశ్వత చర్యలు తక్కువ. అయితే ఈసారి సమస్య కేవలం ఢిల్లీకే పరిమితం కావడంలేదు. మైదానాలకు దూరంగా -ఈశాన్య ప్రాంతంలో వాయు కాలుష్య భూతం విస్తరించిన వాస్తవాలు కలవరపెడుతున్నాయి. సెంటర్ ఫర్ రీసర్చ్ ఆన్ ఎనర్జీ అండ్ క్లీన్ ఎయిర్ (సిఆర్ఇఎ) చేసిన కొత్త శాటిలైట్ ఆధారిత ఎంపి 2.5 అంచనా దిగ్భాంతి కలిగించే వాస్తవాన్ని వెల్లడించింది. అసోంలోని 11 జిల్లాలు ఇప్పుడు దేశంలోని 50 అత్యంత కలుషిత జిల్లాలలో ఉన్నాయి. ఈ సంఖ్య ఢిల్లీకి సమానం. మరీ ఆందోళన కలిగించే అంశం అసోం లోని 34 జిల్లాలు 2024లో జాతీయ వాయు నాణ్యతా ప్రమాణాలను దారుణంగా అధిగమించాయి. కాలుష్యం తీవ్రతే కాదు అది కొనసాగడం విధాన రూపకర్తలను ఇబ్బందిపెడుతోంది. భారతదేశంలో ఎక్కువ భాగం వర్షాకాలంలో వాయు కాలుష్యం ప్రక్షాళన జరుగుతుంది, అసోంలో వర్షాకాలంలో కూడా పిఎం 2.5 నిబంధనలను 21 జిల్లాలు ఉల్లంఘించినట్లు రికార్డయింది. త్రిపురలో కూడా ఆరు జిల్లాలలో కాలుష్యం పెచ్చుపెరిగింది. ఇవి ఎపిసోడిక్ స్పైక్లను కాక, నిర్మాణాత్మక క్షీణతను సూచిస్తున్నాయి. భారతదేశంలో చక్కటి పర్యావరణానికి పెట్టింది పేరైన ఈశాన్య ప్రాంతం ఇప్పుడు దీర్ఘకాలిక వాయు కాలుష్య ఇబ్బందుల జోన్లోకి మారిపోయింది. ఈ మార్పు అభివృద్ధి కారణం గా వచ్చిన అనివార్య పరిణామంగా చెప్పలేం, కానీ ఈ గణాంకాలను తోసిపుచ్చలేం కదా. దశాబ్దాలుగా ఈశాన్య రాష్ట్రాలు చక్కటి వర్షపాతం, దట్టమైన అటవీ విస్తీర్ణం, తక్కువ పట్టణీకరణ, పరిమితంగా పారిశ్రామికీకరణ కారణంగా స్వచ్ఛమైన గాలిని అనుభవిస్తూ వచ్చాయి. అయితే నేడు శీతాకాలం, వేసవి, వర్షాకాలం అన్న తేడా లేకుండా దేశంలో ఎక్కువ కాలుష్య ఐదు రాష్ట్రాలలో అసోం, త్రిపుర ఉండడం దురదృష్టకరం. ఇందుకు ప్రధాన కారణం పర్యావరణ రక్షణ చర్యలు లోపించడం, అభివృద్ధి విస్తరణ విషయాలపై నియంత్రణ పేలవంగా ఉండడం, పర్యావరణ సమతుల్యతపట్ల తీవ్ర నిర్లక్ష్యం. చట్టబద్ధమైన ముందస్తు అనుమతుల లేకుండా కార్యకలాపాలు ప్రారంభించే పరిశ్రమలకు ఫోస్ట్ ఫాక్టో పర్యావరణ అనుమతులను అనుమతించడం ద్వారా న్యాయస్థానం తీసుకున్న తిరోగమన చర్యవల్ల ఈ డైనమిక్స్ బయటపడుతున్నాయి. పోస్ట్- ఫాక్టో పర్యావరణ అనుమతులను నిషేధించే 2025 వనశక్తి తీర్పును సుప్రీం కోర్టు ఈ మధ్య ఉపసంహరించుకోవడం భారతదేశ పర్యావరణ న్యాయశాస్త్రానికి ఎదురైన అతిపెద్ద ఎదురుదెబ్బ. పెట్టుబడులు రావాల్సిన అవసరం, ఆర్థిక పరిగణన నేపథ్యంలో ఇప్పటికే కార్యకలాపాలు ప్రారంభించిన పరిశ్రమలు తరువాత పర్యావరణ పరమైన అనుమతులు కోరవచ్చునని కోర్టు పేర్కొంది. కానీ, ఇది పర్యావరణ నియంత్రణ ప్రాథమిక సూత్రాలకు విరుద్ధంగా ఉంది. ఇందుకు ముందు పరిస్థితి అంచనాలు, ప్రజా సంప్రదింపులు వంటి జాగ్రత్తలు తీసుకోవల్సిన అవసరం ఉంది. కోర్టు తీర్పు ఫలితంగా ఉల్లంఘనలు పెరుగుతాయి. పునరాలోచన తర్వాత తీర్పు అక్రమనిర్మాణాలను చట్టబద్ధం చేస్తుంది. వ్యాపార అవసరాలకోసం పర్యావరణానికి హాని జరిగినా ఆమోదించాల్సిన పరిస్థితి ఎదురవుతున్నది. ఈ తీర్పు ఆర్టికల్ 21 కింద పరిశుభ్రమైన, ఆరోగ్యకరమైన వాతావరణం విషయంలో రాజ్యాంగ హక్కును దెబ్బతీస్తుందనే అభిప్రాయం ఉంది. ముఖ్యంగా ఈశాన్య రాష్ట్రాలలో పర్యావరణ దౌర్బల్యం తీవ్రంగా ఉంటుంది. నియంత్రణ, పర్యవేక్షణ తక్కువే. అందువల్ల మరింత శ్రద్ధ అవసరం. ఈ విస్తృత జాతీయ సందర్భంలోనే సిఆర్ ఇఎ నివేదికను అర్థం చేసుకోవాలి. అసోంలో గాలి నాణ్యత క్షీణత కు కారణం స్థానిక పాలనా యంత్రాంగ వైఫల్యమే కాదు. ఇది పర్యావరణ పరంగా విస్తృత కోతకు సంకేతం. బ్రహ్మపుత్ర వ్యాలీలో థర్మల్ పవర్ నుంచి, పెట్రో కెమికల్స్ వరకూ, సిమెంటు ఫ్యాక్టరీల నుంచి చమురు శుద్ధి కర్మాగారాల వరకూ పలు పరిశ్రమలు విస్తరించడం ప్రధాన కారణం. కఠినమైన నియంత్రణ, పర్యవేక్షణ లేకపోవడం వల్ల ఉద్గారాలు అడ్డూఅదుపూ లేకుండా పెరుగుతున్నాయి. ఆధునిక జిగ్జాగ్ టెక్నాలజీ, ఉద్గార ఫిల్టర్లు లేకుండా పనిచేసే ఇటుక బట్టీల కారణంగా, మొరిగావ్, నాగావ్, టిన్సుకియా, బొంగైగావ్ వంటి పట్టణాల చుట్టూ దట్టమైన కాలుష్య వలయం ఏర్పడుతోంది. గ్రామీణ జీవనోపాధిలో భాగమైన బయోమాస్కు తోడు ఇప్పుడు పట్టణ చెత్త దగ్ధం, ఏడాది పొడవునా సాగే నిర్మాణ పనుల కారణంగా కాలుష్యం మరీ మితిమీరుతోంది. అసోం పట్టణ ప్రాంతాలలో వాహనాల సంఖ్య గణనీయంగా పరిగింది. రోడ్ల విస్తరణ, హైవేల నిర్మాణం, నదీతీర అభిృవృద్ధితో నియంత్రణ లేని ధూళి పెరిగిపోతోంది. ఈశాన్య ప్రాంతం కాలుష్య కేంద్రంగా మారడానికి ఇవే కారణాలని పూర్తిగా చెప్పలేం. బంగ్లాదేశ్, ఉత్తర బెంగాల్ నుంచి సరిహద్దు ఏరో సోల్స్ అసోం బేసిన్ లాంటి ప్రాంతాలలోకి ఎక్కువగా చొచ్చుకువస్తాయి. ఇక్కడి తేమ, తక్కువ గాలి ప్రసరణ కారణంగా కాలుష్య కారకాలు చిక్కుకుంటాయి. అడవుల నరికివేత, తగులపడుతున్న అడవులు, క్వారీయింగ్, నదీగర్భంలో అక్రమ మైనింగ్ ప్రకృతిని దెబ్బ తీస్తున్నాయి. జలవిద్యుత్ ప్రాజెక్టుల నిర్మాణం, లీనియర్ మౌలిక సదుపాయాలు, రైల్వే డబ్లింగ్, సరిహద్దురోడ్లు, ట్రాన్స్మిషన్ లైన్లు, ఐదేళ్లుగా విస్తరించాయి. తరచుగా సమగ్ర పర్యావరణ ప్రభావ అంచనాలను దాటవేస్తున్నాయి. పోస్ట్ ఫ్యాక్టో అనుమతులు ఇప్పుడు చట్టబద్ధం కావడంతో అనుమతులు పొందాలనే షరతు లేదు. దాంతో ఈశాన్య పర్యావరణానికి ముఖ్యంగా పారిశ్రామిక, మౌలిక సదుపాయాలు, పర్యావరణ రంగాలనుంచి అన్నివైపులనుంచి ఒత్తిడి తప్పడం లేదు. దారుణం ఏమిటంటే, ఈ ప్రాంతం పర్యావరణ ప్రాముఖ్యత ఈ ప్రాంత నివాసితులకు స్వచ్ఛమైన గాలిని దూరం చేస్తోంది. ఈశాన్య ప్రాంతం ప్రపంచం లోని గొప్ప జీవవైవిధ్య హాట్స్పాట్ లలో ఒకటి. దాని అడవులు వర్షప్రాంతాన్ని నియంత్రిస్తాయి. నదీ వ్యవస్థలను స్థిరీకరిస్తాయి. మరో చోట లేని అరుదైన జాతులను సంరక్షిస్తాయి. గిరిజనులు, స్వదేశీ సమాజాలు శతాబ్దాలుగా స్థిరమైన భూనిర్వహణ సంరక్షకులుగా వ్యవహరిస్తున్నాయి. ఈ పర్యావరణ ఆస్తుల నష్టం ప్రాంతీయపరమైన నష్టమేకాదు ఇది జాతీయ నష్టం. కలుషితమైన ఈశాన్యం అంటే అస్థిర రుతుపవాలు, అస్థిర వరదలు, మొత్తం భారత ఉప ఖండానికి ఎక్కువ నష్టం కలిగించే పరిస్థితి. బ్రహ్మపుత్ర లోయ ఇబ్బందిపడినప్పుడు దిగువ మైదానాలకు ఇబ్బందులు తప్పవు.భారతదేశ పర్యావరణ భవిష్యత్కు హానికరమే. సంక్షోభాన్ని గుర్తిండమే కాదు, దేశంలో పర్యావరణ పరిరక్షణకు రూపొందించిన విధానాలను పునర్నిర్వచించడం ఎదుట ఉన్న సవాల్. కాలుష్య నియంత్రణ బోర్డులను స్వతంత్ర శాస్త్రీయ సామర్థ్యంతో బలోపేతం చేయడం, చట్టబద్ధమైన అధికారాలతో ఈశాన్య పర్యావరణ పరిరక్షణ అథారిటీ ఏర్పాటు చేయడం, ముందస్తు పర్యావరణ అనుమతి లేకుండా ఏ ప్రాజెక్టును ప్రారంభించలేరనే సూత్రాన్ని పునరుద్ధరించడంవంటి చర్యలు ముఖ్యం. జిల్లా స్థాయి క్లీన్ -ఎయిర్ యాక్షన్ ప్లాన్ను తప్పనిసరి చేయాలి. శాటిలైట్ ఆధారిత హాట్స్పాట్ గుర్తింపునకు సంబంధించి మార్గనిర్దేశం చేయాలి. ఇటుక బట్టీలను ఆధునీకరించడమో, మూసివేయడమే చేయాలి. పరిశ్రమలు నిరంతర ఉద్గారాల పర్యవేక్షణకు స్పష్టమైన వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలి. డేటా అందుబాటులో ఉంచాలి. ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో జనాలకు స్వచ్ఛమైన ఇంధనం అందించేందుకు ప్రాధాన్యం ఇవ్వాలి. నిర్మాణ కార్యక్రమాలనూ కఠినంగా నియంత్రించాలి. మున్సిపల్ సంస్కరణల ద్వారా చెత్త తగులపెట్టకుండా నియంత్రించాలి. అడవులు, చిత్తడి నేలలు, గిరిజన భూముల రక్షణ కూడా కీలకం. అటవీ సంరక్షణ చట్టాలను నీరుగార్చడం, అటవీ భూమి విషయంలో స్పష్టమైన నిర్వచనం లేకపోవడంతో ఈశాన్య ప్రాంతంలో విస్తారమైన భూభాగాలు రక్షణాత్మక చట్టాల కింద లేకుండాపోయాయి. ప్రభుత్వం నోటీఫై చేసిన అడవుల మాదిరిగానే, కమ్యూనిటీ నిర్వహణ అడవులకు రక్షణ కల్పించే చట్టాలను బలోపేతం చేయాలి. వాతావరణ మార్పులు తీవ్రతరం అవుతున్నందువల్ల, కఠినమైన పర్యావరణ, అంచనాలు లేకుండా మైనింగ్, నదుల తవ్వకానికి కానీ, రోడ్ల విస్తరణకు కానీ అనుమతించరాదు. ఇందుకోసం అడవులను పణంగా పెట్టకూడదు. కాలుష్య నియంత్రణకు ప్రాంతీయ సహకారం అవసరం, కాలుష్యం జిల్లాకో, రాష్ట్రానికో పరిమితం కాదు. ఈశాన్యం లోని అసోం, మేఘాలయ, నాగాలాండ్, త్రిపుర, అరుణాచల్ప్రదేశ్ ఉమ్మడి కాలుష్య నియంత్రణకు గట్టి సమన్వయంతో కృషి చేయాలి. బయోమాస్ దగ్ధం, కార్చిచ్చు, అడవులలో మంటల నియంత్రణ, పొరుగు దేశాలతో సరిహద్దులలో పారిశ్రామిక ఉద్గారాలపై ఉమ్మడి ప్రొటోకాల్ మున్ముందు చాలా అవసరం. దేశ రాజధాని ఢిల్లీలో ఏటా పొగమంచు సంక్షోభం ఓ హెచ్చరిక. కానీ ఈశాన్య ప్రాంతంలో ఏడాది పొడవునా పెరుగుతున్న కాలుష్యం మరింత తీవ్రమైనదిగా చూడాలి. ఒకప్పుడు రుతుపవన అడవులు, నదీ గాలులతో కూడిన ప్రాంతం విషపూరితంగా తయారైంది.దేశవ్యాప్తంగా పర్యావరణ పతనాన్ని అరికట్టగలమా. కోట్లాది సంవత్సరాలుగా పరిరక్షించుకుంటున్న సహజమైన వారసత్వ సంపదను పరిరక్షించుకోగలమా అన్నది మనం తీసుకునే చర్యలపై ఆధారపడి ఉంటుంది. స్పష్టమైన చర్యలు తీసుకోవడంలో వైఫల్యం చెందితే, దానికి చెల్లించే మూల్యం గాలి నాణ్యత ఇండెక్స్ లేదా అస్పత్రిలో చేరిన వారి సంఖ్యతో లెక్కించలేం. ఇది భారత వాతావరణ భద్రత, దాని జీవవైవిధ్యం, అందరికీ ఆరోగ్యకరమైన వాతావరణం కల్పనకు సంబంధించి రాజ్యాంగం ప్రసాదించిన హామీ అమలుపై భవిష్యత్ ఆధారపడి ఉంటుంది. - గీతార్థ పాఠక్ ( ఈశాన్యోపనిషత్) - రచయిత ఈశాన్య రాష్ట్రాల సామాజిక, రాజకీయ అంశాల విశ్లేషకుడు
ప్రపంచ టాప్ 100 ఉత్తమ నగరాలలో హైదరాబాద్ #Hyderabad #GlobalRanking #Resonance #Innovation
Makthal |వైభవంగా అయ్యప్పస్వామి కలశ ఊరేగింపు
Makthal | వైభవంగా అయ్యప్పస్వామి కలశ ఊరేగింపు అయ్యప్ప స్వాముల కలశ ఊరేగింపుMakthal
Telagnana : ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులు ఫుల్లు ఖుషీ.. కారణమేంటో తెలుసా?
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో లబ్దిదారులు భారీ ఊరట చెందుతున్నారు
Exclusive: NTR gives Clarity to Koratala Siva
There has been a debate going on social media about Devara 2 from a long time. Tollywood is also speculating about the lineup of NTR which clearly hints that Devara 2 is shelved. But NTR is clear about the project and Koratala Siva has completed the scriptwork of Devara 2 and is eagerly waiting for […] The post Exclusive: NTR gives Clarity to Koratala Siva appeared first on Telugu360 .
Bengaluru : నాటుకోడి కూరతో సిద్ధరామయ్యకు బ్రేక్ ఫాస్ట్
నేడు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఇంటికి వెళ్లారు
అధికారం కోసం వేలం పాట వేస్తారా?
తెలంగాణ పల్లెల్లో ఎన్నికల శంఖారావం వినిపించే ప్రతిసారీ చుట్టుపక్కల వ్యాపించే ఒక మాట ఏకగ్రీవం అప్రతిహతంగా రాజకీయ వాతావరణాన్ని చుట్టుముట్టుతుంది. ఏకగ్రీవం అంటే అసలు అర్థంలో ప్రజాస్వామ్య పరంపరలో గొప్ప చిహ్నం. ప్రజలందరూ ఒకే అభిప్రాయంతో, ఒకే సంకల్పంతో, గ్రామ ప్రగతిని మించిన ఆకాంక్ష లేకుండా, నిస్వార్థ సేవా మనస్సు ఉన్న వ్యక్తిని నాయకుడిగా ఎన్నుకోవడం. స్వచ్ఛత, నిర్ణయాత్మకత, వినయం, ప్రజాహితం, ఇవే అసలు ఏకగ్రీవానికి నిలువెత్తు అర్థాలు. కాని కాలగమనంలో ఈ పవిత్రమైన భావన పల్లెల అంచుల వెంట బతుకుతున్న రోజువారీ కుటుంబ జీవితాలు గడుపుతున్న ప్రజల సమస్యలను పరిష్కరించే దిశగా ఉండే నాయకుడు ఉండాలి. కొంతమంది అవినీతిపరులైన రాజకీయ నాయకుల చేతుల్లో పడిపోవడంతో, అది ఇప్పుడు వేలంపాటలకు, బెదిరింపులకు, దురుద్దేశాలకు పూచికత్తిగా మారిపోయింది. ఇదే పరిస్థితికి ఒక ప్రతిబింబంగా గత రెండు దశాబ్దాలుగా గ్రామ ఎన్నికల్లో జరిగే ఏకగ్రీవాల శాతం పెరుగుతూ పల్లె రాజకీయాల్లో అజ్ఞాతంగా వ్యాపిస్తున్న వ్యాధిలా మారిపోయింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఒకప్పుడు ఏడున్నర శాతం మాత్రమే ఉన్న ఏకగ్రీవ సర్పంచి ఎన్నికలు, తెలంగాణ రాష్ట్రంలో 2019నాటికి 17 శాతానికి పైగా దూసుకుపోయాయి. ఈ గణాంకాలు గ్రామ ప్రజాస్వామ్యం బలపడిందనే వాదనకు నిదర్శనమా? ఈ కాలంలో ఏకగ్రీవాలు గ్రామాభివృద్ధి ప్రతిబింబం కాదు. అవి గ్రామ ప్రజాస్వామ్యాన్ని నెమ్మదిగా మింగేస్తున్న ప్రాణాంతకమైన రాజకీయ వ్యాపారం. సేవాభావం లేకుండా, గ్రామం పట్ల బాధ్యతా రాహిత్యంతో, వ్యక్తిగత ప్రతిష్ట కోసమే పదవులను తమ కబంధహస్తాలలోకి తీసుకోవడం, గ్రామ ప్రజాస్వామ్యానికి అపాయకరం. ఒక గ్రామంలో ప్రజలు అభివృద్ధి కోసం ఏకగ్రీవ నిర్ణయం తీసుకుంటే అది శుభసూచక సంకేతం. అయితే, అదే ప్రజల స్వరాన్ని డబ్బుతో ముంచి, వారిని నిర్ణయించనియ్యకుండా బలవంతపు ఏకగ్రీవాలు చేయిస్తే అది ప్రజాస్వామ్యానికి విరుద్ధమైన, ప్రమాదకరమైనచర్య. ఇలా గ్రామ ప్రజాస్వామ్యాన్ని బంధించిన శక్తులు విస్తరిస్తున్న సమయంలో, మహాత్మాగాంధీ చెప్పిన గ్రామ స్వరాజ్యం అనే భావనను ఒక్కసారి తలచుకుంటే పరిస్థితి ఎంత విరుద్ధ దిశలో నడుస్తోందో అర్థమవుతుంది. మహాత్మా గాంధీ ఊహించిన గ్రామం అనేది స్వయం సమృద్ధిని చాటే వ్యవస్థ. రోడ్లు, విద్య, వైద్యం, వ్యవసాయం, శానిటేషన్, నీటి వనరుల నిర్వహణ వంటి అంశాల్లో గ్రామమే స్వయంగా నిర్ణయాలు తీసుకోవాలి. గ్రామసభ శక్తి కేంద్రంగా ఉండాలి. సర్పంచి ప్రజల సేవకుడిగా ఉండాలి. పంచాయతీ ప్రజల సంక్షేమాన్ని అత్యున్నత లక్ష్యంగా భావిస్తూ పని చేయాలి. అయితే నేటి గ్రామాల్లో చూస్తున్న దృశ్యం దీనికన్నా భిన్నంగా, కొన్నిసార్లు విరుద్ధంగా కనిపించడం బాధాకరం. పల్లెల్లో ఇప్పటికీ వెలుగులేని వీధులు, గుంతల రోడ్లు, పాడైపోయిన డ్రైనేజీ వ్యవస్థ, పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్యుల లేమి, మహిళలు, వృద్ధులు ఎదుర్కొనే తీవ్రమైన సమస్యలు, వేసవి కాలంలో తాగునీటి కోసం పడే పోరాటం ఇవన్నీ చూస్తే స్వాతంత్య్ర భారత్లో 78 ఏళ్లు పూర్తయ్యాక కూడా పల్లెల పరిస్థితి ఎంత వెనకబడి ఉందో అర్థమవుతుంది. గ్రామ ప్రజలకు అత్యవసరమైన సమస్యలు పరిష్కారాలు లేకుండా మిగిలిపోతున్నాయి. దీని వెనక కారణం ఏమిటి? పంచాయతీలకు తగిన నిధుల ఉండవు, వచ్చిన నిధుల దుర్వినియోగం, స్వయం ఆదాయ వనరుల కొరత, స్థానిక నాయకుల నిర్లక్ష్యం, ప్రభుత్వాల నిరాసక్తత, గ్రామ ప్రజల హక్కులపై అవగాహన లేకపోవటం. కొన్నిసార్లు పంచాయతీ కార్యాలయాలకు తాత్కాలికంగా అద్దె భవనాల్లో పని చేయాల్సి వచ్చే దుస్థితి చూస్తే గ్రామపాలన ఎంత బలహీనంగా మారిపోయిందో తెలుస్తోంది. నిధుల విషయంలో కూడా పంచాయతీలకు ఎదురవుతున్న దుర్భర పరిస్థితి వేరే విధంగా లేదు. పల్లెల్లో బ్లీచింగ్ పౌడర్ వేసేందుకు కూడా నిధులు లేవనిపించటం ఏ శకానికి నిదర్శనం? బడ్జెట్ కొరతలతో చదును చేసే రోడ్లు నిలిచిపోవడం, వీధిలైట్లు పనిచేయకపోవడాన్ని లెక్కచేయరాదు అన్నపద్ధతిలో వ్యవహరించడం, కాలువల నిర్మాణం, చెత్త సేకరణ వంటి ప్రాథమిక వ్యవస్థలు తారుమారవడం-ఇవి అన్నీ పంచాయతీరాజ్ వ్యవస్థలో ఉన్న లోతైన సమస్యలను మన ముందుంచుతున్నాయి. ప్రజాస్వామ్యం పునాదిగా నిలిచే గ్రామ పాలన ఇలాగే బలహీనంగా ఉందంటే దేశ అభివృద్ధి ఎలా సాధ్యం? గ్రామాల్లో ప్రజాస్వామ్యాన్ని నిజంగా బలపర్చాలంటే ఏకగ్రీవాల పేరుతో జరుగుతున్న రాజకీయ వ్యాపారాన్ని నిలువరించడం అత్యావశ్యం. గ్రామ ప్రజలు తమ హక్కులపై అవగాహన పెంచుకోవాలి. యువత గ్రామాభివృద్ధి కోసం ముందుకు రావాలి. పారదర్శకతను పెంచే విధానాలు పంచాయతీల్లో అమలు చేయాలి. నిధుల వినియోగంపై గ్రామసభకు పూర్తి హక్కు ఇవ్వాలి. ప్రతి రూపాయి ఖర్చుపై ప్రజల ముందే స్పష్టమైన వివరాలు ఉంచాలి. సత్యమైన ప్రజాస్వామ్యం ఎన్నికలతోనే బతుకుతుంది. పోటీ ఉంటేనే నాయకుడు ప్రజలకు అందుబాటులో ఉండాల్సిందే. ప్రజల అవసరాలు, సమస్యలు, గ్రామ అభివృద్ధి ఇవన్నీ ఒక నాయకుడిని ప్రజలు జవాబుదారీగా ఉంచుతారని తెలిసినప్పుడు మాత్రమే బాధ్యతాయుతంగా పనిచేయమని బలవంతం చేస్తాయి. కానీ ఏకగ్రీవం అయితే బాధ్యత అనే పదం అక్కడే చనిపోతుంది. నాయకుడు పనులు చేయకపోయినా నిలదీయడానికి ఒక వేదిక కూడా మిగలదు. ప్రజల మాట వినాల్సిన అవసరమే ఉండదు.ఇది అభివృద్ధికి అడ్డం, గ్రామప్రగతికి ప్రమాదం. గ్రామ స్వరాజ్యం అంటే ప్రజలు నిర్ణయాలు తీసుకునే స్వయం పాలన. కానీ ఏకగ్రీవాల అనర్ధం వల్ల అది నాయకుల స్వలాభ పాలనగా మారిపోతోంది. నిజమైన అభివృద్ధి జరగాలంటే ప్రజాస్వామ్యం బలపడాలి. గ్రామంలో ప్రతి ఒక్కరూ తమ అభిప్రాయాన్ని స్వేచ్ఛగా చెప్పగలిగే వాతావరణం ఉండాలి. ప్రజలు అనుమతించిందే జరగాలి. గ్రామంఅంటే నాయకుడు కాదు, గ్రామం అంటే ప్రజల సమష్టి సముదాయం. గ్రామ ప్రజాస్వామ్యం పునర్నిర్మాణం కావాలి అంటే పారదర్శకత, నిష్పక్షపాతం, ప్రజల భాగస్వామ్యం ప్రధానమైన అంశాలు కావాలి. నాయకులు సేవా భావంతో ముందుకు రావాలి. గ్రామసభలు సజీవంగా ఉండాలి. మానవ విలువలు, గ్రామ బంధం, ప్రజల శ్రేయస్సు- ఇవి మాత్రమే పాలనకు ప్రమాణాలుగా ఉండాలి. ధనబలం, అహంకారం, వ్యక్తిగత ప్రతిష్టల కోసం గ్రామాల భవిష్యత్తును కోల్పోయే రోజులు పోవాలి. పల్లెల బాగోగులే పల్లె ప్రజాస్వామ్యానికి అతిపెద్ద ప్రమాణం. అన్ని పల్లెల్లో ప్రజాస్వామ్య వసంతాలు పుష్పిస్తేనే తెలంగాణ అభివృద్ధి, ఆర్థిక, రాజకీయ, స్వయం పాలనతో సంపూర్ణమవుతుంది అనేది నగ్న సత్యం. - మన్నారం నాగరాజు, 9550844433
హైదరాబాద్ వస్తున్న విమానానికి బాంబు బెదిరింపు
కువైట్ నుంచి హైదరాబాద్ వస్తున్న విమానానికి బాంబు బెదిరింపు వచ్చింది.
Chandrababu : నేటి చంద్రబాబు షెడ్యూల్ ఇదే
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేటి షెడ్యూల్ విడుదలయింది.

28 C