కౌన్సిలర్లకు సన్మానం.. ఉగాది పురస్కారాలు అందజేత చౌటుప్పల్, ఆంధ్రప్రభ : చౌటుప్పల్ పట్టణంలోని
Ramdan : హైదరాబాద్ లో పలు చోట్ల ట్రాఫిక్ ఆంక్షలు
ఈరోజు దేశ వ్యాప్తంగా రంజాన్ వేడుకలను ముస్లిం సోదరులు జరుపుకుంటున్నారు
Pawan Kalyan’s Ustaad Bhagat Singh Drops Big
Pawan Kalyan’s recent offering Ustaad Bhagat Singh released with decent expectations in theatres on Ugadi holiday. The film fell short in registering big openings due to various reasons. The overseas premieres reported negative word of mouth and the film also opened to poor word of mouth in the Telugu states. Trade circles predicted that the […] The post Pawan Kalyan’s Ustaad Bhagat Singh Drops Big appeared first on Telugu360 .
NTR’s Heavy Discipline for his Transformation
Young Tiger NTR has lost big weight, turned lean and surprised everyone with his transformation for Dragon, a high-voltage action drama that is directed by Prashanth Neel. NTR’s transformation worried his fans and there are a lot of speculations about his health. The actor remained tight-lipped and he continued shooting for Dragon. His transformation is […] The post NTR’s Heavy Discipline for his Transformation appeared first on Telugu360 .
ముస్లిం సోదరులందరికీ పవిత్ర రంజాన్ శుభాకాంక్షలు..
ముస్లిం సోదరులందరికీ పవిత్ర రంజాన్ శుభాకాంక్షలు.. మున్సిపల్ చైర్మన్ పందిరి గీత చిట్యాల,
కామారెడ్డిలో కవలలను పెళ్లాడిన కవలలు... నదిలో దూకి నవవరుడు ఆత్మహత్య
కామారెడ్డి: ట్విన్స్ డే రోజున కవలలను కవలలు పెళ్లాడిన జంటల్లో నవవరుడు నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. కామారెడ్డి జిల్లా మాచిరెడ్డి మండలం ఘన్పూర్ గ్రామానికి చెందిన దుంపటి విజయ్, వినయ్ అనే ఇద్దరూ కవలలను దేమికలాన్కు చెందిన కుమ్మరి కీర్తన, కీర్తి అనే మరో ఇద్దరు కవలలు ఫిబ్రవరి 22న పెళ్లి చేసుకున్నారు. దుంపటి వినయ్ కుమార్ (31) అనే నవ వరుడు ఆత్మహత్య చేసుకున్నాడు. నిన్న ఉగాది పండుగ రోజు ఇంట్లో నుండి బయటకు వెళ్లి తిరిగిరాలేదు. గంభీరావుపేట మండలం నర్మాల వద్ద ఉన్న మానేరులో దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు గుర్తించారు. వినయ్ హైదరాబాద్ నగరంలోని ఒక కంపెనీలో సాప్ట్ వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసి వినయ్ మృతికి గల కారణాల గురించి దర్యాప్తు చేస్తున్నారు.
21st March 2026 |తిరుమల సమాచారం..
21st March 2026 | తిరుమల సమాచారం.. తిరుమల, ఆంధ్రప్రభ : వైకుంఠం
Iran - Israel - Amercia War : ఇరాన్ చమురు ఆంక్షలకు నెలరోజుల విరామం
అమెరికా అధికారులు కీలక నిర్ణయం ప్రకటించారు
Iran - Israel War : ఇరాన్ కొత్త సంవత్సర వేడుకల నేపథ్యంలో వ్యాపారాలపై ప్రభావం
ఇరాన్లో యుద్ధం తీవ్రంగా కొనసాగుతోంది
Iran - Israel War : మధ్యప్రాచ్యానికి అమెరికా క్షిపణుల మళ్లింపు...నాటో భద్రతపై ఆందోళన
ఇరాన్ - ఇజ్రాయిల్ మధ్య యుద్ధం 22 రోజులవుతుంది
నీటి ఏనుగు దాడిలో పశు వైద్యురాలు మృతి
బెంగళూరు: కర్నాటక రాష్ట్రం శివమొగ్గలో నీటి ఏనుగు దాడి చేయడంతో ఓ పశు వైద్యురాలు మృతి చెందింది. త్యావరకొప్ప టైగర్-లయన్ సఫారీలో సమీక్ష రెడ్డి అనే యువతి ఒప్పంద పద్దతిలో పశు వైద్యురాలుగా ఉద్యోగం చేస్తున్నారు. రాత్రి 11 గంటల సమయంలో నీటి ఏనుగు నిండు గర్భంతో ఉంది. ఈ నీటి ఏనుగుకు (హిప్పపొటమస్) ఉష్ణోగ్రత ఎక్కువగా థర్మల్ కెమెరాతో సమీక్ష రెడ్డి పరీక్షిస్తుంది. నీటి ఏనుగు ఆమెపై ఒక్కసారిగా దాడి చేయడంతో తీవ్రంగా గాయపడింది. వెంటనే జూ సిబ్బంది ఆమెను స్థానిక ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ పశు వైద్యురాలు చనిపోయింది. ఈ ఘటనపై కర్నాటక అటవీ శాఖ మంత్రి ఈశ్వర ఖండే దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆమె కుటుంబ సభ్యులు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. ఆమె కుటుంబానికి సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు.
విజనగరంలో ట్రావెల్స్ బస్సులో మంటలు... ఎంఎల్ఎతో సహా 37 మంది సేఫ్
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విజయనగరం జిల్లాలో రామభద్రపురం మండలంలో ట్రావెల్స్ బస్సులో మంటలు చెలరేగాయి. తారాపురం గ్రామ శివారులో భువనేశ్వర్ నుంచి మల్కాన్గిరి వెళ్తున్న బస్సు వెనుక టైర్ పేలింది. వెంటనే బస్సుకు మంటలు అంటుకోవడంతో బస్సు డ్రైవర్ అప్రమత్తమై ప్రయాణికులను కిందకు దించాడు. మంటల ధాటికి బస్సు పూర్తిగా దగ్ధమైంది. ప్రాణ నష్టం తప్పడంలో ప్రయాణికులు ఊపిరిపీల్చుకున్నారు. ప్రమాదం జరిగినప్పుడు బస్సులో 37 మంది ప్రయాణికులతో పాటు ఒడిశాకు చెందిన ఎంఎల్ఎ కూడా ఉన్నారు.
మన తెలంగాణ/హైదరాబాద్: 2026 -27 ఆర్థిక సంవత్సరానికి రూ.3,24,234 కోట్లతో రాష్ట్ర పద్దును ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఈ మేరకు శాసనసభలో శుక్రవారం, డిప్యూటీ సిఎం, ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క రాష్ట్ర బడ్జెట్ను ప్రవేశపెట్టిన అనంతరం ప్రసంగాన్ని ప్రారంభించారు. మొత్తం రూ. 3,24,234 కోట్లతో రాష్ట్ర పద్దును ప్రవేశపెట్టారు. రెవెన్యూ వ్యయం రూ.2,34,406 కోట్లు, మూలధన వ్యయం - రూ.47,267 కోట్లుగా వెల్లడించారు. బడ్జెట్ ప్రసంగంలో ఆర్థికమంత్రి రాష్ట్ర తలసరి ఆదాయం, అప్పు లు, రెవెన్యూ వ్యయం తదితర వివరాలను వెల్లడించారు. ప్రతి పౌరుడికి సామాజిక, ఆర్థిక న్యాయం అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. అంబేడ్కర్ అడుగుజాడల్లో పాలన సాగిస్తున్నట్లుగా భట్టి విక్రమార్క తెలిపారు. మహాత్మాగాంధీ చెప్పిన విషయాలను గుర్తు చేసుకుం టూ ఈ రెండేళ్ళ పాలనలో ప్రజలకు తాము ఇ చ్చిన వాగ్దానాలను నెరవేరుస్తూ వస్తున్నామని అన్నారు. గత ప్రభుత్వం చేసిన ఆర్థిక, వ్యవస్థల విధ్వంసాన్ని సరిచేస్తూ, పాత అప్పులను, వాటి వడ్డీలను కట్టుకుంటూనే పాలనను గాడిలో పెట్టామని పేర్కొన్నారు. ఆర్థిక క్రమశిక్షణను పాటిస్తూనే, ప్ర జలకిచ్చిన వాగ్దానాలను నెరవేర్చడానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నాయని తెలిపారు. తెలంగాణ ప్ర జానీకం పట్ల, వారి అభ్యున్నతి పట్ల అత్యున్నతమైన చిత్తశుద్ధితో ఈ బడ్జెట్ను రూపకల్పన చేశామని అన్నారు. మేం పాలకులం కాదు.. ప్రజలకు సేవకులం అని వ్యాఖ్యానించారు. బడ్జెట్ అంటే సంఖ్యల చుట్టూ తిరిగే అంకెలుకాదు అని, ప్రజల చుట్టూ తిరిగే సంఖ్యలు అని వ్యాఖ్యానించారు. బడ్జెట్ ప్రజల జీవనస్థితిగతుల మార్పుకు దోహదపడే లెక్కలు అని పేర్కొన్నారు. తెలంగాణ సంస్కృతి,సాంప్రదాయాలకు పెద్దపీట తెలంగాణ అస్తిత్వానికి, సంస్కృతికి,సాంప్రదాయాలకు, పండుగలకు తమ ప్రభుత్వం పెద్దపీట వేసిందని భట్టి విక్రమార్క తెలిపా రు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం రోజున కవులు, కళాకారులు, ప్రముఖులను తమ ప్రభుత్వం సత్కరించిందని చెప్పారు. అందెశ్రీ రచించిన జయజయహే తెలంగాణ గీతాన్ని రాష్ట్ర గీతంగా ప్రకటించామని, తెలంగాణ తల్లి విగ్రహాన్ని రైతు శ్రామిక మహిళ రూపురేఖలతో స్థానిక సంప్రదాయాలు ఉట్టిపడేలా రూ పొందించామని తెలిపారు. తెలంగాణలో అతిపెద్ద గిరిజన జాతర అయిన మేడారం సమ్మక్క సారలమ్మ జాతరను అత్యంత వైభవంగానిర్వహించామన్నారు. వనదేవతల గద్దెల ప్రాంగణా న్ని చారిత్రకకట్టడాల మాదిరిగా రాతి తో నిర్మించామని తెలిపారు. కోయవంశీయుల చరిత్రను ఆ ప్రాంగణం గోడలపై చిహ్నాలుగా, బొమ్మలు గా ఆదివాసీ పద్ధతిలో చెక్కించామని, తెలుగు చలన చిత్రాలకు తెలంగాణ గద్దర్ ఫిలిం అవార్డ్ పేరుతో అవార్డులను అందజేస్తున్నామని అన్నారు. అంతర్జాతీయస్థాయి విద్యాసంస్థలుగా మన వర్సిటీలు ఆక్స్ఫర్డ్, స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీల తరహాలో మన యూనివర్సిటీల్లో కూడా విద్యా ప్రమాణాలు పెంచాలని ప్రభుత్వం సంకల్పించిందని భట్టి విక్రమార్క వెల్లడించారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం, జవహార్లాల్ నెహ్రు సాంకేతిక విశ్వవిద్యాలయం, వీరనారి చాకలి ఐలమ్మ మహిళా విశ్వవిద్యాలయాలను అంతర్జాతీయస్థాయి విద్యాసంస్థలుగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. విద్య, ఉద్యోగావకాశాలు మెరుగుపరచడం, పెట్టుబడులను ఆకర్షించడంపై తమ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ కనపరిచిందని పేర్కొన్నారు. దేశానికి బలమైన ‘గ్రోత్ ఇంజిన్’గా తెలంగాణ 2025-26 ఆర్థిక సంవత్సరంలో, తెలంగాణస్థూల రాష్ట్రదేశీయోత్పత్తి (జిఎస్డిపి) ప్రస్తుత ధరల ప్రకారం 17 లక్షల 82 వేల 198 కోట్ల రూపాయలు అని అని డిప్యూటీ సిఎం పేర్కొన్నారు. గత సంవత్సరంతో పోలిస్తే వృద్ధి రేటు10.7 శాతంగా నమోదు అయ్యిందని తెలిపారు. ఇదే సమయంలో, దేశ జిఎస్డిపి 3 కోట్ల 57 లక్షల 13 వేల 886 కోట్ల రూపాయలుకాగా, వృద్ధిరేటు 8 శాతంగా ఉందని అన్నారు. తెలంగాణ వృద్ధి రేటు దేశ సగటు వృద్ధి రేటు కంటే 2.7 శాతం ఎక్కువగా ఉందని చెప్పారు. అదే విధంగా దేశ జిడిపిలో రాష్ట్ర జిఎస్డిపి 5.0 శాతం వాటా కలిగి దేశానికి ఒక బలమైన ‘గ్రోత్ ఇంజిన్’గా తెలంగాణ నిలుస్తోందని వ్యాఖ్యానించారు. రాష్ట్ర తలసరి ఆదాయం గణనీయంగా పెరిగిందని వెల్లడించారు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో, ప్రస్తుత ధరల ప్రకారం రాష్ట్ర తలసరి ఆదాయం రూ.4,18,931 కాగా, వృద్ధి రేటు10.2 శాతం అని పేర్కొన్నారు. దేశతలసరి ఆదాయం రూ.2,19,575 కాగా,వృద్ధి రేటు కేవలం 6.9 శాతం అని చెప్పారు. దేశ తలసరి ఆదాయంతో పోల్చితే తెలంగాణ తలసరిఆదాయం రూ.1,99,356 ఎక్కువ అని, అంటే 1.9రెట్లు ఎక్కువగా ఉందని వ్యాఖ్యానించారు. ట్రిలియన్ యుఎస్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతం 200 బిలియన్ యుఎస్ డాలర్లుగా ఉన్న ఆర్థిక వ్యవస్థను 2034 నాటికి 1 ట్రిలియన్ యుఎస్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా, 2047 నాటికి 3 ట్రిలియన్ యుఎస్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దే ఒక మహత్తర లక్ష్యాన్ని నిర్దేశించుకున్నామని భట్టి విక్రమార్క ప్రకటించారు. గత ప్రభుత్వం 2014 నుండి 2023 వరకు కేంద్ర ప్రాయోజిత పథకాల (సిఎస్ఎస్) నిధులను సరైన రీతిలో వినియోగించలేదని అన్నారు.తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఈ పరిస్థితిని వెంటనే గుర్తించి 2014-15 నుండి 2023-24 ఆర్థిక సంవత్సరం వరకు సిఎస్ఎస్ కింద బకాయి పడ్డ నిధులన్నింటినీ సంబంధిత శాఖలకు సుమారు 3 వేలకోట్ల రూపాయలను ఈ ఆర్థిక సంవత్సరంలో విడుదల చేసినట్లు వెల్లడించారు. అధిక వడ్డీ రుణాలను తక్కువ వడ్డీకి మార్చుకున్నాం ఈ తప్పిదాన్ని సరిదిద్దేందుకు, గత ప్రభుత్వం అధిక వడ్డీకి తెచ్చిన రూ.25,612 కోట్ల రుణాలను తక్కువ వడ్డీకి పునర్వ్యవస్థీకరించిందని అన్నారు. ఈ రుణ పునర్వ్యవస్థీకరణ ద్వారా 2025-26 నుండి 2031-32 దాకా చెల్లించాల్సిన 34 వేల 58 కోట్ల రూపాయల నుంచి 11 వేల 915 కోట్లకు తగ్గిందని, దీనిద్వారా రాష్ట్రానికి 22 వేల 142 కోట్ల రూపాయలు క్యాష్ అవుట్ ఫ్లో తగ్గి నగదు వెసులుబాటు కలిగిందని తెలిపారు. గతంలో టియుఎఫ్ఐడిసి సంస్థ 10.2 శాతం వడ్డీతో తీసుకున్న 172.02 కోట్లు అని, తెలంగాణ రోడ్డు డెవలప్మెంట్ కార్పోరేషన్ 9.7 శాతం వడ్డీతో తీసుకున్న 2,204.06 కోట్ల రూపాయల రుణాలను 8.6 శాతం వడ్డీకి రీస్ట్రక్చర్ చేసుకున్నామని చెప్పారు. దీనిద్వారా మొత్తంగా ఈ ఆర్థిక సంవత్సరంలో సుమారు 27,988 కోట్ల అధిక వడ్డీ రుణాలను తక్కువ వడ్డీకి మార్చుకున్నామని వివరించారు. 67,763 మందికి నియామక పత్రాలు అందజేత తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలలో అత్యంత కీలకమైన ఉద్యోగ నియామకాల భర్తీకి ప్రజా ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతను ఇచ్చిందని డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క తెలిపారు. గత ప్రభుత్వం నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం ఆడిందని, టిజిపిఎస్సి ద్వారా నిర్వహించే అత్యున్నతమైన గ్రూప్-1, గ్రూప్-2 పరీక్షలను సమర్థవంతంగా నిర్వహించలేక, పరీక్షాపత్రాలు లీక్ కావడంతో రాజ్యాంగబద్ధ సంస్థ అయిన టిజిపిఎస్సి నవ్వులపాలు అయిందని మండిపడ్డారు. తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే యుపిఎస్సి స్థాయిలో టిజిపిఎస్సిని పునర్ వ్యవస్థీకరించి, నిరుద్యోగుల ఆకాంక్షలను గుర్తించి, ఇప్పటివరకు 67,763 మంది నిరుద్యోగులకు నియామక పత్రాలు అందజేసినట్లు పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలోని బడుగు బలహీన వర్గాలకు అండగా నిలిచేందుకు వీలుగా రాష్ట్రంలో సివిల్స్ సాధించే లక్ష్యంతో పోటీ పరీక్షలకు సన్నద్ధం అవుతున్న విద్యార్థులకు అండగా నిలిచేందుకు రాజీవ్ సివిల్స్ అభయహస్తం పథకాన్ని ప్రభుత్వం అమలు చేస్తోందని తెలిపారు. సివిల్స్ మెయిన్ పరీక్షలకు హాజరైన 202 మంది అభ్యర్థులకు రూ.లక్ష చొప్పున ఆర్థిక సహాయం అందించామని అన్నారు. ఈ సహాయం అందుకున్న అభ్యర్థులలో 51 మంది ఇంటర్వ్యూలకు ఎంపికయ్యారని, వారికి అదనంగా రూ.లక్ష ఆర్థిక సహాయాన్ని అందించామని చెప్పారు. వారిలో 20 మంది యుపిఎస్సి సివిల్ సర్వీసెస్ ఫలితాలలో మంచి ర్యాంకులు సాధించి, తెలంగాణ రాష్ట్ర యువత,తమ సత్తాను చాటారని అన్నారు. డిజిటల్ విధానంలో జనగణన జనగణనను డిజిటల్ విధానంలో నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క తెలిపారు.పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన, పంచాయతీలు, పట్టణ స్థానిక సంస్థల ఏర్పాట్లు, రిజర్వేషన్ల అమలు వంటి ప్రజాస్వామ్య ప్రక్రియలకు జనగణన మూలాధారం అని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరుగుతున్న మొట్టమొదటి జనగణన ఇది అని, దీనిలో స్వీయ నమోదు విధానం, కుల గణన అంశం ఉన్నాయని చెప్పారు. మొదటి దశ జనగణన మే 11 నుండి జూన్ 9 వరకు నిర్వహించబడుతుందని, సెల్ఫ్ ఎన్యూమరేషన్ ప్రక్రియ ఏప్రిల్ 26 నుండి మే 10 వరకు కొనసాగుతుందని అన్నారు. రెండవ దశ దేశవ్యాప్తంగా 2027 ఫిబ్రవరి 9 నుండి ఫిబ్రవరి 28 వరకు నిర్వహిస్తారని, తదుపరి, మార్చి 1, 2027 తేదీని రిఫరెన్స్ డేట్గా తీసుకుంటారని వెల్లడించారు. అన్ని నియోజకవర్గాల్లో యంగ్ ఇండియా స్కూళ్లు రాష్ట్రంలో అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్(వైఐఐఆర్) పాఠశాలలను మంజూరు చేయాలని నిర్ణయించామని భట్టి విక్రమార్క తెలిపారు. తెలంగాణ సమాజం ఒక ఉమ్మడి వసుధైక కుటుంబంగా ఎస్సి,ఎస్టి, బిసి, మైనారిటీ, ఒసి విద్యార్థులు ఒకేచోట చదువుకునేందుకు వీలుగా అధునాతన వసతులతో 105 యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలు నిర్మిస్తున్నామని చెప్పారు. ఇప్పటికే 79 స్కూళ్ళు మంజూరు చేశామని, 44 చోట్ల నిర్మాణ పనులు ప్రారంభం అయ్యాయని పేర్కొన్నారు. ప్రాథమిక విద్యను బలోపేతం చేయడానికి 33 జిల్లాల్లో 1,362 ప్రీ-ప్రైమరీ విభాగాలను పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించామని చెప్పారు. వచ్చే విద్యా సంవత్సరంలో ఈ కార్యక్రమాన్ని 2,000 నుండి 2,500 ప్రభుత్వ పాఠశాలలకు విస్తరించేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నామని అన్నారు. బాలికల విద్యను ప్రోత్సహించేందుకు 2025-26 విద్యా సంవత్సరంలో 93 కెజిబివిలను యంగ్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎక్సలెన్స్గా ప్రకటించి, 120 కెజిబివిలను ఇంటర్మీడియట్ స్థాయికి పెంచామని తెలిపారు. ఈ ఏడాది చివరి నాటికి టిమ్స్ ప్రారంభం 2026 చివరి నాటికి సనత్నగర్, ఎల్.బి.నగర్, అల్వాల్లోని (టిమ్స్) ఆసుపత్రులతో పాటు నిమ్స్ విస్తరణ, వరంగల్ మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని అందుబాటులోకి తీసుకువస్తామని భట్టి విక్రమార్క ప్రకటించారు. అలాగే మరో 6,582 టెర్షియరీ కేర్ పడకలను అందుబాటులోకి తెస్తున్నామన్నారు. సెకండరీ కేర్ ఆసుపత్రులలో 12,720 పడకలు ఉన్నాయని, దీంతో, రాష్ట్ర ప్రభుత్వ ఆసుపత్రుల్లో మొత్తం టెర్షియరీ కేర్ పడకల సంఖ్య 44,029కు చేరుకుంటుందని అన్నారు. భారత ప్రజా ఆరోగ్య ప్రమాణాల ప్రకారం ప్రతి వెయ్యి మందికి ఒక పడక ఉండాలన్న నిబంధనను మనం గణనీయంగా అధిగమించడం మనందరికీ గర్వకారణం అని పేర్కొన్నారు. ఉద్యోగులకు నగదు రహిత ఆరోగ్య భద్రత పథకం ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల కోసం నగదు రహిత ఆరోగ్య భద్రత పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు భట్టి విక్రమార్క వెల్లడించారు. ఈ పథకం ఉద్యోగులు, పెన్షనర్లు, వారిపై ఆధారపడిన కుటుంబ సభ్యులందరికీ వర్తిస్తుందని తెలిపారు. ఇది ప్రభుత్వ ఉద్యోగస్తులకు, పెన్షనర్లకు ఈ ప్రభుత్వం కల్పిస్తున్న భద్రత, భరోసా అని పేర్కొన్నారు. ఈ నగదు రహిత ఆరోగ్య భద్రత పథకాన్ని రాజీవ్ ఆరోగ్యశ్రీ ట్రస్టు ద్వారా అమలు చేస్తామని తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రులతో పాటు 421 ఎంపానెల్ ప్రయివేట్ ఆసుపత్రులలో 1,998 వ్యాధులకు ఈ పథకం ద్వారా చికిత్సను పొందవచ్చని చెప్పారు. అలాగే ఉద్యోగుల భద్రత కోసం దేశంలోనే తొలిసారిగా సమగ్ర ప్రమాద బీమా పథకాన్ని ప్రవేశపెట్టామని తెలిపారు. ప్రజా ప్రభుత్వం ఉద్యోగులకు, పెన్షనర్లకు పూర్తి స్థాయిలో భరోసా, నమ్మకం కల్పిస్తుందనడానికి ఇది నిదర్శనం అని వ్యాఖ్యానించారు. కొత్తగా డా.బి.ఆర్.అంబేద్కర్ నాలెడ్జ్ టవర్ నిర్మాణం లోయర్ ట్యాంక్ బండ్ వద్ద కొత్తగా డా.బి.ఆర్.అంబేద్కర్ నాలెడ్జ్ టవర్ను నిర్మిస్తున్నట్లు వెల్లడించారు. అదేవిధంగా నింబోలి అడ్డ కాచిగూడలో బాబూ జగ్జీవన్ రామ్ పేరుతో నూతన వసతి గృహాన్ని నిర్మిస్తామని తెలిపారు. ఈ బడ్జెట్లో వెనుకబడిన తరగతుల సంక్షేమానికి రూ.12,511 కోట్లు ప్రతిపాదిస్తున్నామని చెప్పారు. రాజీవ్ యువ వికాసం పథకం అమలుకు రూ.6 కోట్లు రాష్ట్రంలో ఎస్సి, ఎస్టి, బిసి, మైనారిటీ, ఒసి వర్గాలకు చెందిన యువతకు ఆర్థిక సహాయం అందించే లక్ష్యంతో ప్రభుత్వం రాజీవ్ యువ వికాసం పథకం అనే ప్రతిష్టాత్మక కార్యక్రమాన్ని ప్రవేశపెట్టిందని భట్టి విక్రమార్క తెలిపారు. సంబంధిత కార్పొరేషన్ల ద్వారా ఈ పథకం అమలు చేయబడుతుందని అన్నారు. ఈ పథకం అమలుకు 6 వేల కోట్ల రూపాయలు ఈ బడ్జెట్లో ప్రతిపాదించామని వెల్లడించారు. ప్రతి కుటుంబానికి సొంత ఇల్లు ఉండడం వారి ఆత్మ గౌరవానికి చిహ్నం అని, దీనిని గుర్తించి ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లు అనే పవిత్రమైన ఒక బృహత్తర కార్యక్రమాన్ని ప్రారంభించిందని తెలిపారు. లబ్ధిదారులకు ఒక్కొక్క ఇంటికి రూ.5 లక్షల ఆర్థిక సహాయం అందిస్తున్నామన్నారు. ఈ బడ్జెట్లో గృహ నిర్మాణ శాఖకు రూ.7,430 కోట్లు ప్రతిపాదిస్తున్నామని చెప్పారు. ఐటీ శాఖకు 875 కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నామని చెప్పారు. రాష్ట్ర జిఎస్డిపి పరిశ్రమల రంగం వాటా 3 లక్షల 4 వేల 217 కోట్ల రూపాయలు అని పేర్కొన్నారు. వివిధ పరిశ్రమలతో రాష్ట్ర ప్రభుత్వం చేసుకున్న ఎంఒయుల అమలు, పర్యవేక్షణకు ప్రభుత్వం ప్రత్యేకంగా స్పీడ్ విభాగాన్ని ఏర్పాటు చేసి దానిని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నదని తెలిపారు. ఇటీవల నగరంలో నిర్వహించిన 23వ బయోఏషియా అంతర్జాతీయ సదస్సుకు విశేష స్పందన లభించిందని, ఈ సదస్సులో రూ. 1,700 కోట్లు పెట్టుబడులు పెట్టడానికి పెట్టుబడిదారులు ఆసక్తి వ్యక్తపరిచారని చెప్పారు. వి హబ్ ద్వారా రాష్ట్రంలోని 33 జిల్లాలలో 700 పైగా మహిళా వ్యాపార వేత్తలకు మద్దతు ఇస్తూ వారి సమగ్ర అభివృద్ధికి దోహదపడుతున్నామని తెలిపారు. పరిశ్రమల శాఖకు ఈ బడ్జెట్లో రూ.3,490 కోట్లు ప్రతిపాదిస్తున్నామని వెల్లడించారు. మహిళలకు ఉచితంగా చీరలు పంపిణీ కోటి మహిళలకు కోటి చీరలు కార్యక్రమం ద్వారా మహిళలకు ఉచితంగా చీరలు పంపిణీ చేస్తున్నామని భట్టి విక్రమార్క తెలిపారు. గతంలో మాదిరి కాకుండా, రాష్ట్రంలోని ఆడపడుచులు ఈ వస్త్రాల నాణ్యతపై సంతృప్తి వ్యక్తం చేశారు. చేనేత రంగానికి రూ. 258 కోట్లు ప్రతిపాదిస్తున్నామని తెలిపారు. ఈ బడ్జెట్లో గ్రామీణ ఉపాధిపై ప్రత్యేక దృష్టి సారించామని వెల్లడించారు. పంచాయతీ రోడ్లకు మహర్దశ కల్పిస్తున్నామని అన్నారు. 2025 డిసెంబర్లో 12,702 గ్రామ పంచాయితీలకు ఎన్నికలను నిర్వహించామని, తద్వారా 15వ ఆర్థిక సంఘం సిఫార్సుల ప్రకారం కేంద్రం 1,597 కోట్ల రూపాయలను విడుదల చేసిందని తెలిపారు. ఎన్నిక అయిన సర్పంచ్లందరికీ 5 రోజుల సమగ్ర శిక్షణని అందించామని చెప్పారు. రాష్ట్రంలోని పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ డిపార్టుమెంట్ ఎంపిక చేసిన రహదారులను హైబ్రీడ్ ఆన్యుటీ మోడ్(హ్యామ్) విధానంలో నిర్మాణం, అభివృద్ధి, నిర్వహణ చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధమయ్యాయని తెలిపారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖకు ఈ బడ్జెట్లో రూ.33,688 కోట్లు ప్రతిపాదిస్తున్నామని వెల్లడించారు. అలాగే నీటి పారుదల శాఖకి రూ.22,615 కోట్లు ప్రతిపాదిస్తున్నామని తెలిపారు. రవాణా, రోడ్డు, భవనాల శాఖకు రూ. 12,789 కోట్లు, న్యాయ శాఖకు రూ. 2,367 కోట్లు ప్రతిపాదిస్తున్నట్లు వెల్డలించారు. హైడ్రా ద్వారా వెయ్యి 45 ఎకరాల ప్రభుత్వ భూమి స్వాధీనం పాత జిహెచ్ఎంసి సంస్థకి ఉన్న అధిక వడ్డీ అప్పుల గురించి సంబంధిత బ్యాంకులతో చర్చించి, వడ్డీ రేటును 9.15 శాతంనుండి 7.95 శాతానికి తగ్గించామని తెలిపారు. దీనితో సంస్థకు గణనీయమైన ఉపశమనం లభించిందన్నారు. హైదరాబాద్ నగర మౌలిక వసతుల అభివృద్ధి కోసం హెచ్ సిటి పథకం కింద 2 వేల 654 కోట్ల రూపాయలు కేటాయించామని తెలిపారు. హైడ్రా సంస్థ ప్రజా ఆస్తుల రక్షణ, విపత్తు నిర్వహణ కోసం స్థాపించబడిందని తెలిపారు. ఇప్పటివరకు వెయ్యి 45 ఎకరాల ప్రభుత్వ భూమిని ఆక్రమణల నుండి తిరిగి స్వాధీనం చేసుకుందని అన్నారు. వీటి విలువ సుమారు 60 వేల కోట్లుగా ఉంటుందని పేర్కొన్నారు. ఇటీవల బతుకమ్మ కుంట, నల్ల చెరువు, బమ్-రుక్-ఉద్దీన్-దౌలా చెరువులను పునరుద్ధరించామని, ఈ చెరువులు భవిష్యత్తులో అభివృద్ధి కేంద్రాలుగా మారి లేక్ ఎకనామిని పెంపొందించడంలో సహాయపడతాయని వివరించారు. వర్షాకాలంలో వరదలను నివారించేందుకు కాలువలు, నాలాలు శుభ్రపరిచే పనులు చేపట్టబడ్డాయని, చెరువుల సంరక్షణకు సిసిటివి వ్యవస్థలు ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. మూసీ బఫర్ జోన్లో ఉన్న ప్రజలకు పునరావాసం కల్పిస్తాం మూసీనది పునరుద్ధరణ కోసం 55 కి.మీ పరిధిలో భారీ అభివృద్ధి ప్రణాళిక చేపడుతున్నామని భట్టి విక్రమార్క తెలిపారు. ఈ ప్రాజెక్టు మొదటి దశ ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ నుంచి గాంధీ సరోవర్ వరకు ఉంటుందని చెప్పారు. ఈ మూసీ పునరుద్ధరణలో భాగంగా గోదావరి ప్రాజెక్టు ద్వారా 2.5 టిఎంసిల నీరు మూసీకి అందించబడుతుందని చెప్పారు. మూసీనది బఫర్ జోన్లో ఉన్న ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా పునరావాసం కల్పిస్తామని హామీ ఇచ్చారు. తమ ప్రభుత్వం హైదరాబాద్, హైదరాబాద్ చుట్టు ప్రక్కల వివిధ మౌలిక సదుపాయాల అభివృద్ధి గురించి వివిధ సంస్థల ద్వారా సుమారు 43 వేల 592 కోట్ల 88 లక్షల రూపాయల పనులను మంజూరు చేసిందని తెలిపారు. పురపాలక, పట్టణాభివృద్ధి శాఖకు ఈ బడ్జెట్లో 17,907 కోట్లు ప్రతిపాదిస్తున్నామన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతను ఇస్తోందని తెలిపారు. సంఘ వ్యతిరేక కార్యక్రమాలను నిలువరించడంలో పోలీస్ శాఖ మంచి ఫలితాలను కనబరుస్తున్నదని చెపారు. నక్సలిజాన్ని గత ప్రభుత్వం,ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం కేవలం శాంతి -భద్రతల సమస్యగానే పరిగణించి, పోలీసు, సైనిక బలగాలతో అణచివేసే ప్రయత్నం చేశాయని అన్నారు. కానీ, తమ ప్రభుత్వం ఈ సమస్య మూలాలను విశ్లేషించి సామాజిక -ఆర్థిక వాస్తవాన్ని గుర్తించి అనుసరించిన దార్శనిక విధానం దేశానికే ఒక ఆదర్శన మూనాగా నిలిచిందని వ్యాఖ్యానించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2014 నుంచి -2023 వరకు 347 మంది మావోయిస్టులు లొంగిపోగా, తమ ప్రభుత్వం ఏర్పడిన 2023 డిసెంబర్ 7 నుండి ఈ ఏడాది మార్చి 8 వరకు 732 మంది వివిధ స్థాయి కేడర్ మావోయిస్టులు లొంగిపోయారని అన్నారు. ‘సమగ్ర సంక్షేమం, ఉపాధి ద్వారానే నిజమైన సామాజిక మార్పుసాధ్యం అని తెలంగాణ రాష్ట్రం దేశానికి మార్గదర్శనం చేసిందని తెలిపారు. హోం శాఖకు ఈ బడ్జెట్లో రూ.11,907 కోట్లు ప్రతిపాదిస్తున్నట్లు ప్రకటించారు. ఉభయ సభలు సోమవారానికి వాయిదా శాసనసభలో డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క,శాసనమండలిలో మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఉయభ సభల్లో బడ్జెట్ ప్రసంగం పూర్తి అయిన అనంతరం శాససనసభ, శాసనమండలి సోమవారానికి వాయిదా వేశారు.
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం 2026--/2027 వార్షిక సంవత్సరానికి ప్రవేశ పెట్టిన బడ్జెట్లో కొత్తగా 9 పథకాలను ప్రకటించింది. వీటిలో & ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం: రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం-పేద, మధ్యతరగతి, ధని క అనే తేడా లేకుండా జూన్ 2, 2026 నుంచి ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం అమలు చేయనుంది. ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని 1.15 కోట్ల కుటుంబాలకు రూ.5 లక్షల జీవిత బీమా కవరేజీ అందించనున్నారు. ఈ పథకానికి బడ్జెట్లో రూ.4,000 కోట్ల కేటాయించింది. చేయూత పథకం: చే యూత పథకం కింద అ ర్హులైన లబ్ధిదారులకు 2 లక్షల కొత్త పెన్షన్లు మం జూరు చేయనున్నట్టు పే ర్కొంది. ఈ పథకానికి రూ.14,861 కోట్ల బడ్జెట్ ప్రతిపాదించారు. తెలంగాణ పబ్లిక్ స్కూల్స్: ఎంపిక చేసిన ప్ర భుత్వ పాఠశాలలను ఆధునిక సదుపాయాలతో తెలంగాణ పబ్లిక్ స్కూల్స్గా అభివృద్ధి చేయనుంది. ప్రతి పాఠశాలలో ప్రీ-ప్రైమరీ నుంచి ఇంటర్ వరకు సుమారు 1,500 మంది విద్యార్థులకు విద్య అందించనున్నారు. ఈ పథకానికి రూ.500 కోట్ల కేటాయించింది. విద్యార్థులకు అల్పాహారం: 2026-27 విద్యా సంవత్సరంనుంచి ప్రీ-ప్రైమరీ నుంచి ఇంటర్మీడియట్ వరకు విద్యార్థులకు అల్పాహారం అందించే కొత్త పథకం అమలు చేయనుంది. అలాగే వారంలో మూ డు రోజులు పాలు, మిగతా మూడు రోజులు రాగి జావ అందించనుంది. ఈ పథకానికి రూ.800 కోట్ల బడ్జెట్ కేటాయించింది. ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం: ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో చదువుతున్న ఇంటర్మీడియట్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకాన్ని విస్తరించనుంది. ఈ పథకానికి రూ.100 కోట్ల కేటాయించింది. క్యాష్లెస్ హెల్త్ ప్రొటెక్షన్ స్కీమ్: ఉద్యోగులు, పెన్షనర్లు వారిపై ఆధారిత కుటుం బ సభ్యులకు క్యాష్లెస్ ఆరోగ్య రక్షణ పథకం అమలు చేయనుంది. ఈ పథకం ద్వారా సుమారు 23.51 లక్షల మంది లబ్ధి పొందనున్నారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ద్వారా ఈ పథకం అమలు చేయనున్నది. ఉద్యోగుల ప్రమాద బీమా: దేశంలో తొలిసారిగా ఉద్యోగుల కోసం సమగ్ర ప్రమాద బీమా పథకం ప్రవేశపెట్టింది. ఈ పథకం కింద: * ప్రమాద మరణం సంభవిస్తే రూ.1.2 కోట్ల పరిహారం * 60 ఏళ్ల వయస్సు వరకు రూ.10 లక్షల టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ * విమాన ప్రమాద మరణానికి అదనంగా రూ.2 కోట్ల కవరేజీ ఈ పథకం ద్వారా 7.57 లక్షల ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు లబ్ధి పొందనున్నారు. ఆరోగ్య, బీమా పథకాల కోసం కలిపి రూ.1,056 కోట్ల బడ్జెట్ కేటాయించింది. 8. సీఎం ఓవర్సీస్ ఎంప్లాయ్మెంట్ ప్రోగ్రామ్: యువతకు విదేశీ ఉపాధి అవకాశాలు కల్పించేందుకు సీఎం ఓవర్సీస్ ఎంప్లాయ్మెంట్ ప్రోగ్రామ్ ప్రారంభించనున్నది. ఈ పథకం కింద: * నైపుణ్య శిక్షణ * భాషా శిక్షణ * వీసా మార్గదర్శకం * ప్రయాణ సాయం, రక్షణ,హెల్త్కేర్, హాస్పిటాలిటీ, కన్స్ట్రక్షన్, లాజిస్టిక్స్ రంగాల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నారు. ఈ పథకానికి రూ.1,056 కోట్ల కేటాయించింది. 9. ఏటీసీ ట్రైనీలకు స్కాలర్షిప్: ఏటీసీలలో శిక్షణ పొందుతున్న ట్రైనీలకు నెలకు రూ.2,000 స్కాలర్షిప్ అందించనున్నారు.ఈ పథకానికి రూ.80 కోట్ల బడ్జెట్ ప్రతిపాదించింది.
మన తెలంగాణ/హైదరాబాద్: తాము సంకల్పించిన తెలంగాణ రైజింగ్ లక్షానికి రాష్ట్ర బడ్జెట్లో పెద్ద పీ ట వేయడం జరిగిందని, అభివృద్ధి, సంక్షేమానికి స మాన ప్రాధాన్యమిచ్చామని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అన్నారు. ఇక పదవ తరగతి పరీక్షలు ఉండకపోవచ్చన్నారు. అయితే జాతీయ విద్యా విధానానికి అ నుగుణంగా కమిషన్ సమర్పించిన నివేదిక ఫైనల్ కా దని, దీనిపై నియమించిన అధ్యయన కమిటీ సిఫార్సులు చేయాల్సి ఉందన్నారు. రాష్ట్ర ఉప ముఖ్యమం త్రి మల్లు భట్టి విక్రమార్క శుక్రవారం అసెంబ్లీలో బడ్జె ట్ ప్రతిపాదించిన అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్టిగా మాట్లాడు తూ ‘ఇది ప్యూచరిస్టిక్ బడ్జెట్’ అని వ్యాఖ్యానించారు. రాష్రాభివృద్ధి, భవిష్యత్ ఆర్ధిక వృద్ధి ని దృష్టి లో పెట్టుకొని మౌలిక వసతుల కల్పనకు సరిపడే విధంగా నిధుల కేటాయింపు జరిగిందన్నారు. దేశంలో తొలిసారిగా రాష్ట్రంలో ప్రతి కు టుంబానికి ఇందిరా కుటుంబ జీవిత బీమా పథకం ప్రవేశ పెట్టామని, ఈ పధకం ద్వారా రూ. 5 లక్షల బీమా పరిహారం అందుతుందని ఆయన చెప్పారు.దీంతో రాష్ట్రంలోని దాదాపు 1కోటి 15లక్షల కుటుంబానికి ఈ పథకం వర్తిస్తుందని ఆయన వివరించారు. విద్యా రంగంలో చేపట్టిన సంస్కరణలకు, ప్రజారోగ్య సంరక్షణకు అత్యధిక నిధులు కేటాయించామని, జాతీయ విద్యా విధానానికి అనుగుణంగా రాష్ట్రంలో కూడా మార్పులు తీసుకువస్తామన్నారు. ప్రీ ప్రై మరీ నుంచి ప్లస్ టూ వరకు విద్యార్థులు ఒకే చోట ప్రభు త్వ స్కూల్లో చదివే విధానాన్ని అమ లు చేయనున్నట్లు ఆయ న తెలిపారు. విద్యా వ్యవస్థలో సమూలంగా మార్పు లు తీసుకుని రాబోతున్నామని, ఇకపై ఎస్ఎస్సి బోర్డు లేనట్లేనని, పదో తరగతి పరీక్షలు ఉండబోవని ఆయన పరోక్షంగా అన్నారు. విద్యా వ్యవస్థలో మా ర్పులపై ఎడ్యుకేషన్ కమిషన్ నివేదిక ఫైనల్ కాద ని, దీనిపై అధ్యయనం చేసేందుకు నియమించిన కమిటీ సిఫార్సులు చేయాల్సి ఉందని ఆయన వివరించారు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు తమ ప్రభుత్వం చేసిన అప్పు రూ.3.47లక్షల కోట్లు అని చెబుతూ ఇందులో గత ప్రభుత్వం చేసిన అప్పులు, వడ్డీలకే రూ. 3.30 లక్షల కోట్లు చెల్లించామని ఆయన తెలిపారు. తాము వివిధ పథకాలకు ఖర్చు చేసింది పదిహేడు వేల కోట్ల రూపాయలేనని ఆయన చెప్పారు. జాతీయ జిడిపి కంటే రాష్ట్ర జిడిపి పెరిగిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వివరించారు. జిఎస్టి వసూళ్ళు రెండు నెలల్లో నాలుగు వేల కోట్ల రూపాయలు దాటిందన్నారు.
ప్రీమియం పెట్రోల్ ధర రూ.2 పెంపు
న్యూఢిల్లీ: ప్రీమియం లేదా హైయ్యర్ గ్రేడ్ పెట్రోలియం ధర లీటరుకు రూ.2 పెంచా రు. ఇక ఇండస్ట్రీయల్ డీజిల్ రేటును లీటరుకు రూ.22 మేర పెంచారు. సాధారణ పెట్రోలు, డీజిల్ ధరలు యధాతథంగా ఉం టాయి. ఈ వివరాలను కేంద్ర పెట్రోలి యం, సహజవాయువు మంత్రిత్వశాఖ సం యుక్త కార్యదర్శి సుజాత శర్మ శుక్రవారం మీడియాకు తెలిపారు. పశ్చిమాసియాలో యుద్ధంతో ప్రపంచవ్యాప్తంగా క్రూడాయిల్ ధర పెరగడంతో దీని ప్రభావం ఇక్కడి మా ర్కెట్ పడింది. పెరిగిన ధరల మేరకు ఢిల్లీలో ప్రీమియం 95అక్టెన్ పెట్రోలు ధర ఇంత కు ముందు రూ.99.89 ఉండగా ఇది ఇ ప్పుడు రూ.101.89కు చేరుతుంది. పరిశ్రమలలో వాడకానికి ఉపయోగించే పెట్రో లు, లేదా బల్క్ పెట్రోలు ధర ఇంతకు ముం దు లీటరుకు రూ.87.67 ఉండగా ఇప్పుడిది రూ.109.59 కి చేరుతుంది.
వాషింగ్టన్: నాటో దేశాలను అమెరికా అధ్యక్షు లు డొనాల్డ్ ట్రంప్ తిట్టిపోశారు. ఆయాదేశాల నేతలు పిరికిపందలు అని స్పందించారు. ఇరాన్తో తమ యుద్ధం వేళ నాటో నుంచి సరైన మ ద్దతు లేకపోవడం తప్పిదమని, దీనిని అమెరికా గుర్తు పెట్టుకుంటుందని హెచ్చరించారు. అమెరికా మద్దతు లేకపోతే ఈ సైనిక కూటమి వట్టి చేతకాని కాగితం పులి అవుతుందని విమర్శించారు. ఓ వైపు ఇరాన్ అణ్వాయుధ సంపన్నదే శం అవుతోంది. దీనిని అడ్డుకునేందుకు అమెరి కా రంగంలోకి దిగింది. ఈ క్రమంలో తమతో పాటు కలిసిరావాల్సిన బాధ్యత నాటోకు లే దా? అని నిలదీశారు. ఈ యుద్ధంలో చేతులు కలపాలనే తమ విజ్ఞప్తిని నాటో తిరస్కరించడం పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు ఈ పోరు లో పెద్దగా నష్టం లేకుండా తమ సైన్యం విజయం దక్కించుకుందని వివరించారు. హర్మూజ్ జలసంధిని ఇరాన్ ఆధీనం నుంచి తప్పించేందుకు నాటో దేశాలు యుద్ధనౌకలను తరలించాలని వరుసగా ట్రంప్ కోరుతూ వస్తున్నారు. అయితే దీనికి పెద్దగా స్పందన వెలువడలేదు. ఈ క్రమంలో ఆయన తమ ట్రూత్ సోషల్ మీడియా మాధ్యమం ద్వారా స్పందించారు. నాటో దేశాల వైఖరి విచిత్రంగా ఉంది. ఇరాన్ చర్యలతో ఓ వైపు చమురు ధరలు భారీగా పెరిగితే వారు గగ్గోలు పెడుతున్నారు. అయితే ఇరాన్కు వ్యతిరేకంగా పోరులో కలిసిరావాలంటే కిమ్మంటున్నారని మండిపడ్డారు. హర్మూజ్ సమస్య వల్లనే చమురు ధరలు పెరిగాయి. దీనిని కూడా నాటో గ్రహించకపోవడం దారుణం అని వ్యాఖ్యానించారు. నాటో మిలిటరీకి పెద్దగా నష్టం ఏమీ ఉండదు. అయినా ఈ పోరులో కలిసిరావడానికి ఎందుకు ముందుకు రావడం లేదని ప్రశ్నించారు. హర్మూజ్ జలసంధి సంక్షోభంపై పలు ప్రపంచదేశాలు ఆచితూచి వ్యవహరిస్తున్నాయి. ఈ సంక్షోభ నివారణకు చర్యలు తీసుకోవాల్సి ఉందని జర్మనీ, ఫ్రాన్స్ , జపాన్, కెనడా, ఇటలీ, నెదర్లాండ్స్, బ్రిటన్లు సంయుక్త ప్రకటనను వెలువరించాయి. అయితే ట్రంప్ పిలుపు గురించి ప్రస్తావించలేదు. ప్రస్తుత పోరు ముగింపు దిశలోనే ఎటువంటి చర్యలు అయినా ఉండాలని ఫ్రాన్స్ అధ్యక్షులు మాక్రాన్ తెలిపారు. ఉద్రిక్తతల సడలింపు చర్యలు, అంతర్జాతీయ చట్టాల కట్టుబాట్లు అవసరం అని బ్రస్సెల్స్లో జరిగిన యూరోపియన్ యూనియన్ సమ్మిట్లో పేర్కొన్నారు. పోరు విరమణతోనే అన్ని సమస్యలకు పరిష్కారం కుదురుతుంది. ఇంతకంటే ఉత్తమ మార్గం లేదని, అయినా ఇప్పటి పోరుకు తాము భాగస్వామ్యపక్షం కాదని ఫ్రాన్స్ నేత స్పష్టం చేశారు. తమ బాధ్యతలేనప్పుడు తమ దేశం హర్మూజ్ విముక్తి దిశలో పాలుపంచుకోవల్సిన పనిలేదని వ్యాఖ్యానించారు. దీనిపై అమెరికా అధ్యక్షులు పరోక్షంగా మండిపడ్డారు.
శనివారం రాశి ఫలాలు (21-03-2025)
మేషం:- అనారోగ్య సమస్యలు నుండి ఉపశమనం పొందుతారు. నూతన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. వృత్తి వ్యాపారాలు రాణిస్తాయి. చేపట్టిన వ్యవహారాలు సకాలంలో పూర్తిచేస్తారు. గృహమున చిక్కులు తొలగుతాయి. ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుకుంటారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వృషభం:- ఇంటా బయట బాధ్యతలు పెరుగుతాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి. దైవ కార్యక్రమాలలో పాల్గొంటారు. సన్నిహితులతో మాటపట్టింపులుంటాయి. కొన్ని వ్యవహారాలలో స్వంత ఆలోచనలు కలసిరావు. వ్యాపారాలు కొంత మందగిస్తాయి. ఉద్యోగాలలో చికాకులు పెరుగుతాయి. మిధునం:- చేపట్టిన పనులలో వ్యయప్రయాసలు అధికమవుతాయి. బంధువుల నుంచి ఒత్తిడులు పెరుగుతాయి. వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. వృత్తి వ్యాపారాలలో ఎంత కష్టించినా ఫలితం ఉండదు. వ్యాపారాలు అంతంత మాత్రంగానే సాగుతాయి. ఉద్యోగాలు నిరాశాజనకంగా ఉంటాయి. కర్కాటకం:- సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఆధ్యాత్మిక సేవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపారాలు గతం కంటే మెరుగ్గా ఉంటాయి. నూతన కార్యక్రమాలు చేపట్టి విజయం సాధిస్తారు. కుటుంబ విషయాలలో ఆప్తుల సలహాలు స్వీకరిస్తారు. ఉద్యోగాలు సంతృప్తికర వాతావరణం ఉంటుంది. సింహం:- కుటుంబ వ్యవహారాలలో ఆలోచనలు స్థిరంగా ఉండవు. గృహనిర్మాణ ప్రయత్నాలలో ఆటంకాలు కలుగుతాయి. దైవదర్శనాలు చేసుకుంటారు. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు మందగిస్తాయి. చేపట్టిన పనుల్లో జాప్యం కలుగుతుంది. ఆర్థిక ఇబ్బందులు చికాకు పరుస్తాయి. ఉద్యోగాలలో సమస్యాత్మక వాతావరణం ఉంటుంది. కన్య:- ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నవి. ప్రముఖులతో పరిచయాలు విస్తృతం అవుతాయి. నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. దీర్ఘకాలిక సమస్యల నుంచి బయటపడతారు. స్థిరాస్తి క్రయ విక్రయాలలో లాభాలు అందుకుంటారు. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగాలలో మరింత రాణిస్తారు. తుల:- వృత్తి వ్యాపారాలలో ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబ పెద్దలతో చిన్నపాటి వివాదాలు జరుగుతాయి. ఇంటాబయట కొందరు ప్రవర్తన మానసిక చికాకు కeలిగిస్తుంది. బంధువర్గం నుంచి ఒత్తిడులు పెరుగుతాయి. వ్యాపారమున పెట్టుబడుల విషయంలో పునరాలోచన చేయటం మంచిది. నిరుద్యోగ ప్రయత్నాలు మందగిస్తాయి. వృశ్చికం:- ఆత్మీయులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. అవసరానికి ధనసహాయం లభిస్తుంది. పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. వృత్తి వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు మరింత చికాకు పరుస్తాయి. ధనస్సు:- వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. కుటుంబ సభ్యులతో ఆలయ దర్శనాలు చేసుకుంటారు. బంధువులతో ఊహించని వివాదాలు కలుగుతాయి. అనుకున్న పనుల్లో అవాంతరాలు తప్పవు. నూతన రుణయత్నాలు చేస్తారు. వ్యాపార విషయంలో కొంత జాగ్రత్త అవసరం ఉద్యోగస్తులకు పని ఒత్తిడి పెరుగుతుంది. మకరం:- స్నేహితులతో మాటపట్టింపులు ఉంటాయి. అవసరానికి చేతిలో డబ్బు నిల్వ ఉండదు. వాహన ప్రయాణ విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు కొంతమందికోడిగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో పని ఒత్తిడి అధికమవుతుంది. కుంభం:- చేపట్టిన పనులలో శ్రమాధిక్యత తప్పదు. ముఖ్యమైన పనులలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు. ఇంటా బయట పరిస్థితులు అనుకూలిస్తాయి. మిత్రుల వలన ఊహించని సమస్యలు కలుగుతాయి. అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు మందకోడిగా సాగుతాయి. మీనం:- చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ధన పరంగా చికాకులు తొలగుతాయి. నూతన వ్యక్తుల పరిచయాలు లాభసాటిగా ఉంటాయి. దూరపు బంధువుల నుండి శుభవార్తలు వింటారు. గృహ నిర్మాణ ఆలోచనలు కార్యరూపంలో దాలుస్తాయి. వ్యాపారమున అనుకూలత కలుగుతుంది. నిరుద్యోగుల శ్రమ ఫలిస్తుంది.
రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ప్రతిపాదించిన బడ్జెట్ అంతా బోగస్ అని, అన్ని వర్గాల ప్రజలను మోసం చేశారని బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి హరీష్రావు అ న్నారు. ఇదొక ఝూటా బడ్జెట్ అని మండిపడ్డారు. శుక్రవారం అసెంబ్లీ మీడియా హాల్లో ఆయన మాట్లాడుతూ ఈ బడ్జెట్తో ప్రభుత్వం ఉద్యోగుల సమస్యల ను, ఆర్టిసి కార్మికుల సమస్యలను, నిరుద్యోగల సమస్యలను పట్టించుకోలేదని ఆరోపించారు. వృద్ధులకు, వికలాంగులకు ఇచ్చిన పించన్ పెంపు హామీలను కూడా సర్కారు మరిచిపోయిందని ఎద్దేవా చేశారు. మహిళలకు నెలకు రూ.2,500 పెన్షన్ ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. అంకెలగారడీ, మాటల గారడీ తప్ప ప్రభుత్వానికి పేదలపట్ల ఏమాత్రం చిత్తశుద్ధి లేదనే విషయం స్పష్టమయ్యిందని హరీష్ రావు అన్నారు. ఈ ప్రభుత్వం అధికారంలోకొచ్చి మూడేళ్లు కాలేకపోయినా మూడున్నర లక్షల కోట్లు అప్పులు చేసిందని, తెచ్చిన ఆ అప్పుతో ఏం చేశారని ప్రభుత్వాన్ని నిలదీశారు. బడ్జెట్ ప్రసంగం సందర్భంగా భట్టి అంబేద్కర్ సూక్తులు, రాజ్యాంగ విలువలను వల్లెవేశారని, పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలను వెనుక కూసోబెట్టుకుని రాజ్యాంగ విలువల గురించి ఆయన మాట్లాడటం సిగ్గుచేటని మండిపడ్డారు. ఆరు గ్యారెంటీలకు భట్టి ఘోరీ కట్టారని, కాగితాల మీద అంకెలు తప్ప, ప్రజల కష్టాలు తీర్చడంలో ప్రభుత్వానికి చిత్తశుద్ది లేదని విమర్శించారు. పోయిన బడ్జెట్ లో రాజీవ్ యువ వికాసం కోసం 6వేల కోట్లు , ఈసారి కూడా 6 వేల కోట్లు అన్నారని, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా విషయంలోనే అదే జరిగిందని, ఒక్క రూపాయి ఇవ్వలేదు, ఒక్క పైసా ఖర్చు చేయలేదని ధ్వజమెత్తారు.
హోర్ముజ్ జలసంధి వద్ద నౌకలో కెప్టెన్ రంజన్ మృతి
హోర్ముజ్ జలసంధి సమీపాన చమురు రవాణా వాణిజ్యనౌకలో మృతి చెందిన కెప్టెన్ రాకేష్ రంజన్ మృతదేహాన్ని తిరిగి తీసుకు రావడంలో సహకరించాల్సిందిగా ఆయన కుటుంబం కేంద్ర ప్రభుత్వానికి, జార్ఖండ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని అభ్యర్థించింది. రాంచీకి చెందిన రంజన్ (43) ప్రైవేట్ కంపెనీకి చెందిన వాణిజ్యనౌక ‘ఎఎస్పి అవనాఆర్పిఎస్ఎల్ ఎంయుఎం172’ లో ఫిబ్రవరి 2న చేరారు. గుండెపోటుతో మార్చి 18న చనిపోయినట్టు ఆయన కుటుంబం వెల్లడించింది. పశ్చిమాసియా యుద్ధం కారణంగా హోర్ముజ్ జలసంధికి 14 నాటికల్ మైళ్ల దూరంలో ఫిబ్రవరి 28 నుంచి ఈ నౌక నిల్చిపోయింది. “ వీలైనంత త్వరగా తన సోదరుని మృతదేహాన్ని రప్పించేందుకు సహకరించాలని జార్ఖండ్ సిఎం హేమంత్ సోరెన్ను అభ్యర్థించాను. తన సోదరునికి రావలసిన ఆర్థిక బకాయిలు చెల్లింపులో కంపెనీ నుంచి ఎలాంటి అడ్డంకులు రాకుండా ఈ వ్యవహారాన్ని ప్రభుత్వం పర్యవేక్షించాలి” అని ఆయన పెద్దన్న ఉమేష్ సింగ్ చెప్పారు. “ కేంద్ర ప్రభుత్వాన్ని , దుబాయ్ లోని భారత దౌత్యకార్యాలయాన్ని, కంపెనీని తన సోదరుని మృతదేహాన్ని వేగంగా రప్పించాలని విజ్ఞప్తి చేశాను ” అని ఉమేష్ సింగ్ చెప్పారు. ఈమేరకు సిఎం సోరేన్కు, రాంచీ ఎంపీ సంజయ్ సేథ్కు లేఖలు రాశానని తెలిపారు. “ నౌకలోకెప్టెన్ విధుల్లో ఉన్న తన సోదరుడు అపస్మారక స్థితిలో తన కుర్చీ నుంచి పడిపోయినట్టు మార్చి 18న కంపెనీ తెలిపింది. వైద్యసాయం అందించడానికి ప్రయత్నాలు జరిగాయి. విమానంలో ఆయనను తరలించడానికి అనుమతించలేదు. ఆ తరువాత ఆయన బోటులో దుబాయ్ లోని రషీద్ పోర్టుకు తరలించారు. అక్కడ ఆయన చనిపోయినట్టు ప్రకటించారు. ” సింగ్ చెప్పారు. కెప్టెన్ రంజన్ పోస్ట్మార్టమ్ నివేదిక కోసం కుటుంబం నిరీక్షిస్తోంది. రషీద్ పోర్టులో పోలీస్ కస్టడీలో మార్చురీలో రంజన్ మృతదేహం భద్రపర్చి ఉంచారు.
22 Indian Ships Stranded : ఆయిల్ కష్టాల్లో భారత్ Andhra Prabha News
22 Indian Ships Stranded : ఆయిల్ కష్టాల్లో భారత్ Andhra
విశాలాంధ్ర – మార్కాపురం : మార్కాపురం జిల్లా తొలి నూతన కలెక్టర్గా ఎం.విజయ సునీతను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. ఆమె ప్రస్తుతం మార్కెటింగ్ వ్యవసాయ శాఖ డైరెక్టర్ గా పనిచేస్తున్నారు. డిసెంబర్ 30న ఏర్పాటు చేసిన నూతన మార్కాపురం జిల్లాకు తొలి కలెక్టర్గా 2014 బ్యాచ్ కి చెందిన మహిళా ఐఏఎస్ అధికారిని ప్రభుత్వం నియమించింది గతంలోనే జాయింట్ కలెక్టర్ గా పులి శ్రీనివాసులను ప్రభుత్వ నియమించింది. The post జిల్లా కలెక్టర్గా విజయ సునీత appeared first on Visalaandhra .
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) తన ఎన్నికల మ్యానిఫెస్టోను విడుదల చేసింది. మొత్తం 10 ప్రధాన హామీలతో రూపొందించిన ఈ మ్యానిఫెస్టోలో సంక్షేమ పథకాల విస్తరణ, ప్రజలకు మరింత చేరువైన ఆరోగ్య సేవలు, మౌలిక వసతుల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించింది. ఓటర్లను ఆకర్షించి మరోసారి అధికార పీఠాన్ని దక్కించుకోవడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఈ హామీలను విడుదల చేస్తూ, రాబోయే ఐదేళ్ల పాలనకు ఇవే మార్గదర్శకంగా నిలుస్తాయని తెలిపారు. మహిళల సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తూ అమలు చేస్తున్న ‘లక్ష్మీర్ భండార్’ పథకాన్ని మరింత బలోపేతం చేయాలని టీఎంసీ నిర్ణయించింది. ఈసారి తిరిగి అధికారంలోకి వస్తే.. ప్రతి నెలా మహిళలకు ఇస్తున్న ఆర్థిక సాయాన్ని రూ. 500 పెంచనున్నట్లు ప్రకటించింది. అంటే జనరల్ కేటగిరీ మహిళలకు రూ. 1500, ఎస్సీ, ఎస్టీ వర్గాల మహిళలకు రూ.1,700 చొప్పున నేరుగా ఖాతాల్లో జమ చేయనున్నారు. నిరుద్యోగులకు ప్రతి నెలా రూ. 1500 ఆర్థిక సాయం అందిస్తామని ప్రకటించారు. ప్రజల ఇంటి వద్దే ఆరోగ్య సేవలు అందించే ‘డువారే చికిత్స’ పథకం మేనిఫెస్టోలో ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఈ కార్యక్రమం ద్వారా ప్రతి కుటుంబానికి సులభంగా ఆరోగ్య సేవలు అందేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. రాష్ట్రం లోని వేలాది పాఠశాలలను ఆధునికీకరించడంతో పాటు ఈలెర్నింగ్ సదుపాయాలను కల్పిస్తామన్నారు. రైతుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని వ్యవసాయ బడ్జెట్ను ప్రవేశపెట్టడంతో పాటు, ప్రతి ఇంటికీ తాగునీటి సరఫరా అందేలా చూస్తామని ప్రకటించింది. రాష్ట్ర అభివృద్ధి నిరంతరంగా కొనసాగాలని, ప్రతి ఇల్లూ సంతోషం ఉండాలని లక్ష్యంగా పెట్టుకున్నామని మమతా బెనర్జీ పేర్కొన్నారు. ఈ 10 హామీలు బెంగాల్ ప్రజల భవిష్యత్తు అభివృద్ధికి బాటలు వేస్తాయని ఆమె విశ్వాసం వ్యక్తం చేశారు.
కువైట్ రిఫైనరీపై ఇరాన్ మళ్లీ దాడులు . కువైట్ నుంచి యూఏఈ వరకు డ్రోన్లు, క్షిపణులు. భూమ్మీద రక్షణ లేకుండా చేస్తాం: అమెరికా, ఇజ్రాయిల్కు హెచ్చరిక. సైనికాధికారి మహమ్మద్ నయినీ మృతి. హోర్ముజ్ కోసం ఒక్కటైన ఆరు దేశాలు తెహ్రాన్/దుబాయ్: పశ్చిమాసియా యుద్ధం మూడవ వారం భీకరంగా సాగుతూ ప్రమాదక స్థాయికి చేరుకుంది. ఈ దశలో చమురు క్షేత్రాలపై దాడులు తీవ్రతరమ య్యాయి. అమెరికా`ఇజ్రాయిల్ కలిసి ఇరాన్పై విరుచుకుపడున్నాయి. ఇరాన్ కూడా తమ ప్రతీకార దాడులతో శుత్రువుల […] The post ఆరని చమురు మంటలు appeared first on Visalaandhra .
న్యూదిల్లీ: పశ్చిమాసియా యుద్ధం వేళ మోదీ సర్కారు పెట్రోలు ధరలు పెంచేసింది. ప్రీమియం పెట్రోలు ధర లీటర్కు రూ.2.35 పెరిగింది. దేశవ్యాప్తంగా పెట్రోలు ధర పెంచినట్లు హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్పీసీఎల్) ప్రకటించింది. సాధారణ పెట్రోల్ ధరలు యథాతథంగా ఉన్నాయి. బీపీసీఎల్ స్పీడ్, ఐవోసీఎల్ ఎక్స్పీ95 ప్రీమియం పెట్రోల్ ధరలకు కూడా ఈ పెంపు వర్తిస్తుంది. ప్రాంతాన్ని బట్టి లీటరుకు రూ.2.09 నుంచి రూ.2.35 వరకూ పెట్రోలియం సంస్థలు ప్రీమియం పెట్రోల్ ధర పెంచాయి. సవరించిన […] The post పెట్రోలు ధర రూ.2.35 పెంపు appeared first on Visalaandhra .
అత్యంత కనిష్ఠానికి రూపాయి పతనం
ముంబై: పశ్చిమాసియా యుద్ధం అన్నిరంగాలపై ప్రతికూల ప్రభావం చూపుతోంది. ఆల్టైమ్ కనిష్టానికి రూపాయి పతనమైంది. డాలరుతో రూపాయి మారకం విలువ 86 పైసలు క్షీణించి 93.75 వద్ద ఆల్టైమ్ కనిష్ఠానికి చేరింది. సెన్సెక్స్ ఉదయం 74,559.38 పాయింట్ల వద్ద స్వల్ప లాభాల్లో ప్రారంభమైంది. ఇంట్రాడేలో దాదాపు వెయ్యి పాయింట్ల మేర లాభపడి 75,286.39 వద్ద గరిష్ఠాన్ని తాకింది. మధ్యాహ్నం తర్వాత అమ్మకాల ఒత్తిడి ఎదురుకావడంతో సెన్సెక్స్ 325.72 పాయింట్ల లాభంతో 74,532.96 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం […] The post అత్యంత కనిష్ఠానికి రూపాయి పతనం appeared first on Visalaandhra .
మణిరత్నం లవ్ స్టోరీలో సాయి పల్లవి..
ప్రేమకథా చిత్రాలకు సమకాలీన అంశాలని జోడించి వెండితెరపై అందమైన దృశ్యకావ్యాలుగా ఆవిష్కరించడంలో మణిరత్నం మాస్టర్ అన్నది తెలిసిందే. రోజా నుంచి ఓకే బంగారం సినిమాల వరకు ఈ విషయాన్ని నిరూపించాయి. మళ్లీ ఇన్నేళ్ల తరువాత మణిరత్నం రొమాంటిక్ లవ్ స్టోరీతో సినిమా చేయడానికి సిద్ధమవుతున్నారు. లైకా ప్రొడక్షన్స్ సంస్థ అత్యంత ప్రతిష్టాత్మంగా తెరపైకి తీసుకురాబోతోంది. మద్రాస్ టాకీస్ సహ భాగస్వామిగా వ్యవహరిస్తోంది. విలక్షణ నటుడు విజయ్ సేతుపతి ఇందులో కథానాయకుడిగా నటిస్తున్నారు. ఈ క్రేజీ ప్రాజెక్ట్లో కథానాయికగా సాయి పల్లవి నటిస్తోంది. సాయి పల్లవి లాంటి సహజ నటితో తొలిసారి పని చేస్తున్న మణిరత్నం తనని ఎలా చూపిస్తాడు? అనే చర్చ ప్రస్తుతం జరుగుతోంది.
జెరూసలేం: పశ్చిమాసియా యు ద్ధంలో ఇరాన్ను తీవ్రంగా దెబ్బతీసి నట్లు ఇజ్రాయిల్ ప్రకటించుకుంది. యురేనియం శుద్ధి, బాలిస్టిక్ క్షిపణుల తయారీ సామర్థ్యాన్ని ఇరాన్ కోల్పోయిందని ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు వెల్లడించారు. నిర్దేశించుకున్న మూడు లక్ష్యాలు సాధించడమే ఇరాన్పై యుద్ధం ముఖ్య ఉద్దేశంగా తెలిపారు. ఇరాన్ నుంచి అణుముప్ప్పును తొలగించడం, దాని సైనిక సామర్థ్యాలను అణగదొక్కడం, అక్కడి ప్రజలకు స్వేచ్ఛ కల్పించడమే అజెండాగా నెతన్యాహు చెప్పారు. ఇరాన్కు భారీగా నష్టం కలిగించా మని, క్షిపణి నిల్వలు, వాటి […] The post ఇరాన్ యురేనియం శుద్ధి చేయలేదు appeared first on Visalaandhra .
నెతన్యాహు`ముజ్తబా వీడియో రుజువులు తెహ్రాన్/తెల్ అవీవ్: పశ్చిమాసియాలో యుద్ధం తారస్థాయికి చేరుకున్న తరుణంలో ఇరాన్ అధినేత ముజ్తబా ఖామేనీ మరణించినట్లు అమెరికా అనుకూల వర్గాలు పెద్ద ఎత్తున ప్రచారం మొదలుపెట్టాయి. అటు ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు జాడలేరని, ఆయన ప్రాణాలతోనే ఉన్నారా అంటూ ఇరాన్ మీడియా అనుమానాలు రేకెత్తించింది. దీంతో ఆ ఇద్దరు నాయకులు తామింకా బతికే ఉన్నామని రుజువు చేసుకునే పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే నెతన్యాహు కొన్ని వీడియోలు విడుదల చేయడం, ఇటీవల అమెరికా […] The post బతికే ఉన్నాం appeared first on Visalaandhra .
వాషింగ్టన్: తన చైనా పర్యటనను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వాయిదా వేసుకున్నారు. సుమారు నెలన్నర రోజులు పాటు ఈ పర్యటన వాయిదా పడింది. ఇదే విషయాన్ని ట్రంప్ అధికారికంగా ప్రకటించారు. ‘చైనా పర్యటనను నెలన్నర రోజులు వాయిదా వేసుకున్నా. ఇది ఖరారైంది కానీ, చైనాలో పర్యటించాలని ఎదురు చూస్తున్నా’ అని ఓవల్ కార్యాలయంలో ట్రంప్ వెల్లడించారు.ఇరాన్ చమురు క్షేత్రాలపై దాడులు వద్దని ఇజ్రాయిల్కు సూచించినట్లు ఆయన తెలిపారు. ‘మా దేశాలకు సమన్వయం కుదిరింది కానీ ఇజ్రాయిల్ […] The post ట్రంప్ చైనా పర్యటన వాయిదా appeared first on Visalaandhra .
పెరగనున్న బ్రిటన్ వీసా చార్జీలు
లండన్: బ్రిటన్ స్టూడెంట్, విజిటర్, వర్క్ వీసాలతో పాటు అన్ని రకాల వీసా రుసుములు పెరగనున్నాయి. ఈ మేరకు బ్రిటన్ హోమ్ ఆఫీస్ ప్రకటించింది. దీంతో విదేశీయులపై సుమారు ఆరు శాతం నుంచి ఏడు శాతం నుంచి వరకు అదనపు ఆర్థిక భారం పడనుంది. గతంలో 524 పౌండ్లు (భారత కరెన్సీ ప్రకారం సుమారు రూ.65,730)గా ఉన్న విద్యార్థి వీసా రుసుము ఇప్ప్పుడు 558 పౌండ్లకు (భారత కరెన్సీ ప్రకారం సుమారు రూ.69,814) పెరిగింది. మూడేళ్ల కాలపరిమితిగల […] The post పెరగనున్న బ్రిటన్ వీసా చార్జీలు appeared first on Visalaandhra .
విదేశాలకెళ్లొద్దు… ఇంటి నుంచే పని: ఐఈఏ
పారిస్: పశ్చిమాసియాలో ఇంధన కేంద్రాలపై దాడుల క్రమంలో చమురు సంక్షోభం మరింత పరిగే పరిస్థితుల్లో అంత ర్జాతీయ ఇంధన సంస్థ (ఐఈఏ) శుక్రవారం కొన్ని ప్రతిపాదనలు చేసింది. విదేశీ ప్రయాణాలు నివారించాలని, ఇంటి నుంచి పని సౌకర్యం కల్పించాలని సూచనలు చేసింది. తద్వారా ఇంధన వినియోగాన్ని తగ్గించడంతో చమురు ధరలపై ఒత్తిడిని నియంత్రించేందుకు అవకాశం ఉంటుందని అభిప్రాయపడింది. ముడి చమురు ధరల పెరుగుదలతో వ్యూహాత్మక నిల్వల నుంచి రికార్డు స్థాయిలో 400 మిలియన్ బ్యారెళ్ల చమురు విడుదలకు […] The post విదేశాలకెళ్లొద్దు… ఇంటి నుంచే పని: ఐఈఏ appeared first on Visalaandhra .
ఎన్టీఆర్ జాతీయ పురస్కారంపై చిరంజీవిహైదరాబాద్: ఎన్టీఆర్ అంటే కళల సమ్మేళనమని, అలాంటి మహానుభావుడి పేరుతో ఉన్న ‘ఎన్టీఆర్ నేషనల్ అవార్డు’ తనకు దక్కడం గొప్ప గౌరవంగా భావిస్తు న్నానని ప్రముఖ నటుడు చిరంజీవి పేర్కొన్నారు. తెలుగు సినిమా కీర్తిని ఖండాంతరాలకు చేర్చిన మహనీయుడు అంటూ ఎన్టీఆర్ను కొనియాడారు. ‘దేవుడు ఎలా ఉంటాడో మనకు తెలియకపో యినా… కొన్ని పాత్రల ద్వారా దేవుడిని మన కళ్ల ముందుంచిన అపూర్వ ప్రతిభ ఆయనది. రామా రావు జన్మించిందే సినిమాల కోసం […] The post గొప్ప గౌరవంగా భావిస్తున్నా… appeared first on Visalaandhra .
సేతుపతి- సాయిపల్లవితో మణిరత్నం సినిమా
హైదరాబాద్: ప్రముఖ దర్శకుడు మణిరత్నం కొత్త సినిమాకు సంగీత దర్శకుడి విషయంలో కోలీవుడ్లో చర్చ సాగింది. రొటీన్కు భిన్నంగా ఈసారి తన చిత్రం కోసం వర్ధమాన సంగీత దర్శకుడిని ఎంపిక చేసే ఆలోచనలో ఉన్నారంటూ ప్రచారం జరిగింది. తాజాగా దీనిపై స్పష్టత వచ్చింది. నిర్మాణసంస్థ లైకా ప్రొడక్షన్స్ ఇచ్చిన అప్డేట్తో ఈ రూమర్లకు చెక్ పడినట్లైంది. తమ సినిమా ఆడియో రైట్స్ సోనీ మ్యూజిక్ సొంతం చేసుకొందని తెలియజేస్తూ ఆ సంస్థ ఓ ప్రకటన విడుదల చేసింది. […] The post సేతుపతి- సాయిపల్లవితో మణిరత్నం సినిమా appeared first on Visalaandhra .
వెస్టిండీస్తో జరిగిన తొలి టి20లో ఆస్ట్రేలియా మహిళా టీమ్ 43 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో ఆస్ట్రేలియా మూడు మ్యాచ్ల సిరీస్లో 10 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. ఓపెనర్ బేథ్ మూపీ అద్భుత బ్యాటింగ్తో జట్టును ఆదుకుంది. కీలక ఇన్నింగ్స్ ఆడిన మూనీ 55 బంతుల్లో ఏడు ఫోర్లు, రెండు సిక్సర్లతో 79 పరుగులు సాధించింది. ఇక ఎలిసె పేరి (36) పరుగులు చేసి తనవంతు సహకారం అందించింది. తర్వాత బ్యాటింగ్కు దిగిన విండీస్ నిర్ణీత ఓవర్లలో 6 వికెట్లకు 121 పరుగులు మాత్రమే చేసి ఓటమి పాలైంది. ఓపెనర్ ఖియానా జోసెఫ్ (45), స్టెఫాని (28) రాణించినా ఫలితం లేకుండా పోయింది.
హైదరాబాద్: ఆది సాయి కుమార్ హీరోగా ఎస్జీఎస్ ప్రొడక్షన్స్ బ్యానర్పై జి.సురేష్ నిర్మిస్తున్న ‘ఈగో రాజా’ మూవీని గురు శరవణన్ తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో ఆదితో పాటుగా నటుడు సతీష్ ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. తెలుగు, తమిళ ద్విభాషా చిత్రంగా రూపుదిద్దుకుంటున్న ఈ ప్రాజెక్ట్కు సంబంధించిన వివరాలను ఉగాది సందర్భంగా వెల్లడించారు. యాక్షన్, ఎమోషన్, మాస్ అప్పీల్తో రాబోతోన్న ఈ మూవీ అద్భుతంగా ఉండబోతోందని టీం నమ్మకంగా చెబుతోంది. ఉగాది పండుగ సందర్భంగా మేకర్స్ ఆది సాయి […] The post ‘ఈగో రాజా’గా సాయికుమార్ appeared first on Visalaandhra .
వన్డే ప్రపంచ కప్ : 20 మంది ప్రాబబుల్స్ సిద్ధం
ముంబై: ఓ వైపు ఐపీఎల్ 2026 సీజన్ సిద్ధమైంది. మరో ఎనిమిది రోజుల్లోనే మెగా లీగ్ ప్రారంభం కానుంది. ఇది పూర్తయ్యే వరకూ ఏ భారత క్రికెటరూ అంతర్జాతీయ మ్యాచ్ ఆడే అవకాశం ఉండదు. కానీ, బీసీసీఐ సెలక్షన్ కమిటీ మాత్రం నిశ్శబ్దంగా మహాసంగ్రామం కోసం జట్టును సిద్ధం చేసే పనిలో ఉంది. ఇప్పటికే ఓ 20 మందితో కూడిన ప్రాబబుల్స్ జాబితా సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఇదంతా వచ్చే ఏడాది వన్డే ప్రపంచ కప్ కోసమేనని […] The post వన్డే ప్రపంచ కప్ : 20 మంది ప్రాబబుల్స్ సిద్ధం appeared first on Visalaandhra .
ఈ నెల 23న ‘వాహన్ పోర్టల్’ ప్రారంభం
రాష్ట్ర రవాణా శాఖ ఆధ్వర్యంలో ప్రజలకు పారదర్శక, వేగవంత, సులభమైన సేవలను అందించేందుకు ‘వాహన్ పోర్టల్’ను ఈ నెల 23న ప్రారంభించ నున్నట్లు రవాణ శాఖ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది.. ఈ పోర్టల్ను రవాణా, బిసి సంక్షేమ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించనున్నారు. ఈ వాహన్ పోర్టల్ ద్వారా దేశ వ్యాప్త వాహనాల సమాచారం ఒకే చోట లభ్యమౌతుందని తెలిపారు. వాహన్తో అనుసంధానం వల్ల తెలంగాణకు చెందిన వాహనాలు జాతీయ డేటా బేస్ లోకి వెళ్ళనున్నాయి. అంతే కాకుండా రెండవ వాహనాలకు వర్తించే అదనపు 2 శాతం జీవితకాలపు పన్నును ప్రభుత్వం రద్దు చేసింది. ఈ రద్దు మార్చి 23 నుండి అమలులోకి వస్తుందని తెలిపారు.
దళిత సంక్షేమానికి పెద్ద ఎత్తున కేటాయింపులు
దళిత సంక్షేమానికి పెద్ద ఎత్తున కేటాయింపులు అంబేద్కర్ నాలెడ్జ్ టవర్తో దళిత విద్యార్థుల
ఇక్కత్ చేనేత చీరలు, ఫ్యాబ్రిక్ ఉత్పత్తులపై ప్రత్యేక దృష్టి
ఇక్కత్ చేనేత చీరలు, ఫ్యాబ్రిక్ ఉత్పత్తులపై ప్రత్యేక దృష్టి ఇక్కత్ చేనేత చీరలు,
పోకిరిల పై చర్య తీసుకోవాలి.. ఎస్సై కి వినతిపత్రం అందజేసిన ఏబీవీపీ నేతలు
పర్యావరణ సమతుల్యతకు పిచ్చుకలు ఎంతో కీలకం
గోదావరిఖని, జనంసాక్షి : ప్రపంచ పిచ్చుకల దినోత్సవం సందర్భంగా ఏరియా జనరల్ మేనేజర్ డి.లలిత్bకుమార్ మాట్లాడుతూ ఆధునిక జీవనశైలిలో భాగంగా మొబైల్ టవర్లు, కాలుష్యం, పచ్చదనం తగ్గిపోవడం …
అంకెల గారడీ బడ్జెట్ తో ప్రజలకు ఒరిగేది శూన్యం
అంకెల గారడీ బడ్జెట్ తో ప్రజలకు ఒరిగేది శూన్యం మహిళలు,పేద ప్రజలను, నిరుద్యోగులను
1.6 లక్షల కోట్ల ఎలక్ట్రిక్ వాహనాలకు 856 కోట్ల 98 లక్షల పన్ను మినహాయింపు
ఎలక్ట్రిక్ వాహన విధానం కింద 1 లక్ష 6 వేలఎలక్ట్రిక్ వాహనాలకు 856 కోట్ల 98 లక్షలపన్ను మినహాయింపులు ఇచ్చి, పర్యావరణ పరిరక్షణకు తోడ్పడుతున్నామని డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క వెల్లడించారు. శాసనసభలో బడ్జెట్ను ప్రవేశపెట్టిన సందర్భంగా రవాణా శాఖ పనితీరు, కేటాయింపులపై మాట్లాడుతూ ఈ పథకం ద్వారా ప్రభుత్వానికి రాబడి తగ్గినా పర్యావరణ పరిరక్షణ విషయంలో వెనుకడుగు వేయడం లేదని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా రోడ్డు భద్రతా చర్యలను మరింత కఠినతరం చేశామని పేర్కొన్నారు. రాష్ట్ర రవాణా శాఖ పరిధిలో 1 కోటి 82 లక్షల నమోదిత వాహనాలు ఉండగా వ్యవసాయ, త్రిచక్ర వాహనాలకు చెందిన 11 లక్షల 75 వేల వాహనాలకు, 105 కోట్ల 16 లక్షలరూపాయల పన్ను మినహాయింపులు చేశామని తెలిపారు. నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్ (ఎన్ఐసి) అభివృద్ధి చేసిన డిజిటల్ సేవలు సారథి, వాహన్ లను తెలంగాణలో అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. వాహన్ సేవలను వచ్చే ఆరు నెలల్లో పూర్తిగా అందుబాటులోకి తీసుకువస్తామని వెల్లడించారు. రాష్ట్రంలోని అన్ని ఆర్ అండ్బి రోడ్లను హామ్ విధానంలో అభివృద్ధి చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధమయ్యాయని వెల్లడించారు. హైదరాబాద్ చుట్టూ రీజనల్ రింగ్ అండ్ బి రోడ్డు నిర్మాణంతో పాటు సమాంతరంగా రీజినల్ రింగ్ రైలు ఏర్పాటు చేయాల నినిర్ణయించామని డిప్యూటీ సిఎం భట్టి వెల్లడించారు.
బురదలో గార్ధేబాల పరుగు… కర్నూలు బ్యూరో, ఆంధ్రప్రభ : ఆచార సంప్రదాయాలకు కర్నూలు
పెద్ద వెంకటాపురంలో వడగండ్ల వాన
పెద్ద వెంకటాపురంలో వడగండ్ల వాన ఆళ్లపల్లి, ఆంధ్రప్రభ : మండల కేంద్రంలో గురువారం
అత్యంత నిరాశజనక బడ్జెట్ : బిజెపి రామచందర్రావు
తెలంగాణ అసెంబ్లీలో శుక్రవారం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2026-27 వార్షిక బడ్జెట్ అత్యంత నిరాశాజ నకంగా ఉందని బిజెపి రాష్ట్ర అధ్యక్షులు ఎన్. రాంచందర్ రావు విమర్శించారు. ఆర్థిక మంత్రి, డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క బహుశా పొరపా టున గత ఏడాది బడ్జెట్ నే చదివారేమో అన్న అనుమానం కలుగుతోందని, ఎందుకంటే పోయినసారి బడ్జెట్ కన్నా ఇందులో పెద్దగా మార్పులు చేర్పులు ఏమీ లేవని ఎద్దేవా చేశారు. అధికారంలోకి వచ్చి రెండున్నర సంవత్సరాలు దాటినా, ప్రభుత్వం ప్రజలకు ఏం చేసిందో, ఎక్కడ అభివృద్ధి జరిగిందో చెప్పుకోవడానికి ఒక్క రిజల్ట్ కూడా లేకపోవడం బాధాకరమన్నారు. ముఖ్యంగా విద్యా రంగానికి ఈ బడ్జెట్లో తీరని అన్యాయం జరి గిందని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యా రంగానికి గత ఏడాది కంటే రూ. 1000 కోట్లు పెంచినట్లు చూపిస్తున్నా, ఓవరాల్ బడ్జెట్లో దీని వాటా కేవలం 8 శాతం మాత్రమేనని గుర్తు చేశారు. పొరుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్ (13 శాతం), బీహార్ (21శాతం) తమ బడ్జెట్లో విద్యకు ఇస్తున్న ప్రాధాన్యతలో సగం కూడా తెలంగాణ ప్రభుత్వం ఇవ్వడం లేదన్నారు. ’ఇంటిగ్రేటెడ్ యూనివర్సిటీలు’ అని గొప్పలు చెప్పడం తప్ప, విద్యా వ్యవస్థను మెరుగుపరిచే ఒక్క ప్రయత్నం కూడా కనిపించడం లేదన్నారు.
గల్ఫ్లో చమురు కేంద్రాలపై దాడులు ఉధృతం అయ్యాయి. తమ ప్రతీకార దాడుల్లో ఇరాన్ శుక్రవారం కువైట్ లోని మినా అల్ అహ్మదీ చమురు శుద్ధి కర్మాగారంపై డ్రోన్లతో దాడికి దిగింది. ప్రస్తుత పోరు గల్ఫ్లోని ఇంధన వ్యవస్థలను దెబ్బతీయడం అంతర్జాతీయంగా చమురు సంక్షోమ తీవ్రతకు దారితీసన దశలోనే కువైట్లోని రిఫైనరీకి భారీ నష్టం సంభవించింది.ప్రతిరోజూ 7,30,00 బ్యారెల్స్ శుద్ధి సామర్థం గల ఈ రిఫైనరీ వరుసగా రెండో రోజు కూడా దాడులకు గురైంది. చమురు సంపన్న గల్ఫ్ దేశం కువైట్లో ఉన్న మూడు రిఫైనరీలలో మినా రిఫైనరీ ఒకటి. పర్షియన్ గల్ఫ్లోని తమ భారీ సహజవాయువు ఉత్పత్తి సౌత్ పార్స్ కేంద్రంపై ఇజ్రాయెల్ బుధవారం జరిపిన దాడులకు ప్రతిగా ఇరాన్ గల్ఫ్లోని పలు చమురు క్షేత్రాలపై దాడులకు దిగుతోంది. ఇంతకు ముందే దెబ్బతిని ఉన్న కువైట్ రిఫైనరీ ఇప్పటి దాడులతో మరింత ధ్వంసం అయింది. ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున మంటలు వ్యాపించాయి. ఈ దాడుల క్రమంలోనే ఇరాన్ సుప్రీం నేత అయతుల్లా మొజ్తాబీ నుంచి అరుదైన ప్రకటన వెలువడింది.ఇక ఇరాన్ శత్రువులు తమ భద్రతను గాలికి వదిలిపెట్టాల్సిందే అని ఆయన తరఫున ప్రకటనను వార్తా సంస్థలు వెలువరించాయి. మరో వైపు ఇజ్రాయెల్ శుక్రవారం తెల్లవారుజాము నుంచే టెహరాన్పై దాడులను తీవ్రతరం చేసింది. ఇజ్రాయెల్ క్షిపణుల దాడులలో పలు ప్రాంతాలో మంటలు చెలరేగాయి. పర్షియన్ న్యూ ఇయర్ దశలోనే ఈ దాడులు ముమ్మరం అయ్యాయి. ఇరాన్ దాడులకు దెబ్బతింటున్న దుబాయ్లో శుక్రవారం కూడా భారీ పేలుళ్లు సంభవించాయి. స్థానికంగా ఈదుల్ ఫితర్కు ప్రజలు సిద్ధమైన దశలోనే క్షిపణులు, డ్రోన్ల దాడుల భయాలు నెలకొన్నాయి. బహరైన్లో ఓ ఆయుధగిడ్డంగిపై దాడి జరిగింది. సైదీ అరేబియాలోని చమురు సంపన్న తూర్పు ప్రాంతంలో పలు డ్రోన్లను భద్రతా దళాలు నేలకూల్చాయి. ఇరాన్కు చెందిన గ్యాస్ ఫీల్డ్లపై మరోసారి దాడులకు దిగబోమని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూ తెలిపారు. చమురు సంక్షోభ తీవ్రత దశలో ట్రంప్ చేసిన విజ్ఞప్తి మేరకు తాము స్పందించినట్లు వివరించారు. ఇప్పటికే ఇరాన్ ఖండాంతర క్షిపణుల ఉత్పత్తి సామర్థాన్ని దెబ్బతీశామని తెలిపారు. ఈ వాదనను ఇరాన్ రెవెల్యూషనరీ గార్డ్ వర్గాలు తోసిపుచ్చాయి. ఇజ్రాయెల్ సేనలు జరిపిన దాడుల్లో సిరియాలోని కొన్ని మిలిటెంట్ స్థావరాలు దెబ్బతిన్నాయి. డ్రూజే ప్రాంతంలో ఇంతకు ముందు జరిగిన దాడులకు ప్రతిగా సిరియాలోని స్థావరాలను లక్షంగా చేసుకుని ఇజ్రాయెల్ స్పందించింది.
వాస్తవ పరిస్థితులకు భిన్నంగా రాష్ట్ర బడ్జెట్
వాస్తవ పరిస్థితులకు భిన్నంగా రాష్ట్ర బడ్జెట్ రాజీవ్ యువవికాసం పేరుతో ఉద్యోగు లను
పన్నులు పెంచలేదు…సవరణలే చేశాం మున్సిపాలిటీగా మారిన తర్వాత ఆస్తుల పునఃపరిశీలన చేసాంఅండర్ అసెస్డ్
కుమార్తెతో కలిసి ట్యాంకర్ పై కిమ్ షికారు
ఉత్తర కొరియా నాయకుడు కిమ్ జోంగ్ ఉన్ కుమార్తె కిమ్జూయే మరోసారి వార్తల్లో నిలిచారు. సైనిక విన్యాసాల్లో ఆమె ట్యాంకర్ నడిపిన ఘటన అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది. సియోల్ నుంచి వచ్చిన సమాచార ప్రకారం, తండ్రి పర్యవేక్షణలో జరిగిన సైనిక శిక్షణలో కిమ్జూయే ట్యాంకర్ను నడిపిన దృశ్యాలు బయటకు రావడంతో, ఆమెను భవిష్యత్ వారసురాలిగా తయారు చేస్తున్నారనే ఊహాగానాలు మళ్లీ తెరపైకి వచ్చాయి.ఉత్తర కొరియా అధికారిక వార్తా సంస్థ తెలిపిన వివరాల ప్రకారం, కిమ్ జోంగ్ ఉన్ సైనిక ట్యాంకర్ దళాలు, సైనికులతో కూడిన వ్యూహాత్మక విన్యాసాలను పర్యవేక్షించి, యుద్ధ సన్నద్ధతను పూర్తి చేయాలని సైన్యానికి పిలుపునిచ్చారు. విడుదలైన వీడియోలు, చిత్రాల్లో ఆయన కుమార్తె ఒక ఆకుపచ్చ రంగు ట్యాంకర్ డ్రైవర్ హ్యాచ్ నుంచి బయటికి చూసుకుంటూ వాహనాన్ని నడుపుతుండగా, కిమ్ పైభాగంలో కూర్చొని చిరునవ్వుతో కనిపించారు. ప్రస్తుతం ఈ ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. సుమారు 13 సంవత్సరాల వయస్సు గల కిమ్ జూయే, 2022 చివరి నుండి తండ్రితో కలిసి పలువురు కీలక సైనిక, ప్రభుత్వ కార్యక్రమాల్లో కనిపిస్తోంది. ఉత్తర కొరియా మీడియా ఆమెను అత్యంత ప్రియమైన, గౌరవనీయమైన సంతానంగా పేర్కొంటూ, ఇద్దరి మధ్య సాన్నిహిత్యాన్ని చూపించే దృశ్యాలను తరచుగా ప్రసారం చేస్తోంది. ఇటీవల ఒక ఆయుధ తయారీ కేంద్రాన్ని సందర్శించినప్పుడు తండ్రితో కలిసి తుపాకీ కాల్పులు జరపడం, రాకెట్ ప్రయోగాల పరీక్షలను వీక్షించడం వంటి కార్యకలాపాల్లో కూడా ఆమె పాల్గొంది. గత సెప్టెంబర్లో బీజింగ్ పర్యటనలో తండ్రిని అనుసరించిన ఈ యువతి, నూతన సంవత్సర వేడుకల సందర్భంగా ఆయనకు చెంపపై ముద్దు పెట్టిన దృశ్యాలు కూడా ప్రచారంలోకి వచ్చాయి. దక్షిణ కొరియా గూఢచారి సంస్థ ఇటీవల ఆమెను వారసురాలిగా ప్రకటించే దిశగా కిమ్ అడుగులు వేస్తున్నారని అంచనా వేసింది. అయితే కిమ్ ఇప్పటివరకు దీనిపై ఎలాంటి ప్రకటన చేయలేదు.
రైతుల కోసం అసెంబ్లీలో గళమెత్తిన కడియం..!
రైతుల కోసం అసెంబ్లీలో గళమెత్తిన కడియం..! మొక్కజొన్న రైతులకు అండగా నిలిచిన ఎమ్మెల్యేవెంటనే
వెల్దండలో అభివృద్ధి పనులపై అదనపు కలెక్టర్ సమీక్ష..
వెల్దండలో అభివృద్ధి పనులపై అదనపు కలెక్టర్ సమీక్ష.. వెల్దండ, ఆంధ్రప్రభ : వెల్దండ
Ashish’s DeThadi Interesting Glimpse Poster
Young hero Ashish who made his mark with films like Rowdy Boys and Love Me is presently starring in a rustic and culturally rooted Hyderabad based film DeThadi, being produced by Dil Raju and Shirish under Sri Venkateswara Creations with Aditya Rao Gangasani making his directorial debut. The project is swiftly moving through its shoot. […] The post Ashish’s DeThadi Interesting Glimpse Poster appeared first on Telugu360 .
ముస్లిం సోద్రులకు సిఎం రేవంత్ రెడ్డి రంజాన్ శుభాకాంక్షలు
రంజాన్ (ఈద్- ఉల్- ఫితర్) పండుగను ముస్లిం సోదర సోదరీమణులు తమ కుటుంబ సభ్యులు, బంధు మిత్రులందరితో సంతోషంగా జరుపుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. రంజాన్ పండుగ లౌకికవాదానికి, మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తుందన్నారు. ముస్లింల పవిత్ర గ్రంథం ఖురాన్ ఉద్భవించిన రంజాన్ మాసంలో ముస్లింలు అనుసరించే కఠోర ఉపవాస దీక్షలు, క్రమశిక్షణతో నిర్వహించే ప్రార్థనలు, జకాత్, ఫిత్రా పేరుతో పేదలకు చేసే దాన ధర్మాలు మానవాళికి ఆదర్శంగా నిలుస్తాయన్నారు. గంగా జమునా తెహజీబ్కు తెలంగాణ ప్రతీక అని, ముస్లిం మైనారిటీల అభ్యున్నతికి తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తుందని ముఖ్య్మంత్రి రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, ప్రజలంతా కలిసిమెలిసి సుఖ సంతోషాలతో జీవించేలా అలా ్ల దువా ఉండాలని ముఖ్య్మంత్రి రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు.
ఫ్యాక్ట్ చెక్: రైలులో సీట్ కోసం గొడవ అంటూ స్క్రిప్టెడ్ వీడియోను నిజమైన ఘటనగా షేర్ చేస్తున్నారు
రైలులో సీట్ కోసం గొడవ అంటూ స్క్రిప్టెడ్ వీడియోను నిజమైన ఘటనగా..
ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు..
ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు.. ఎమ్మెల్సీ ఎండీ రుహుల్లా పాయకాపురం, ఆంధ్రప్రభ :
ముస్లింలకు కెసిఆర్ రంజాన్ శుభాకాంక్షలు
రంజాన్ మాసం ఆఖరి పర్వదినమైన ఈద్ ఉల్ ఫితర్ సందర్భంగా బిఆర్ఎస్ అధినేత, తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కెసిఆర్ ముస్లిం సహోదరులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ప్రారంభం నుంచి చివరి రోజు వరకు, ప్రతి రోజూ ప్రత్యేక దైవ ప్రార్థనలు, ఉపవాస దీక్షలు, భక్తి శ్రద్ధలతో ముస్లింలు పవిత్ర రంజాన్ మాసాన్ని ఆచరిస్తారని అన్నారు.ఈ సందర్భంగా పరస్పర శాంతి, సహనం, సౌభ్రాతృత్వం, ప్రేమాభిమానాలు పరిమళిస్తాయని పేర్కొన్నారు. లౌకికవాద విలువలకు ప్రాధాన్యతనిస్తూ, విభిన్న మతాల సంస్కృతి, సాంప్రదాయాలు, ఆచారాలను గౌరవిస్తూ, గంగా-జమున తహజీబ్కు ప్రతీకగా బిఆర్ఎస్ పాలన కొనసాగిందని తెలిపారు. రాష్ట్రంలో ముస్లిం మైనారిటీల సంక్షేమం, ప్రగతి కోసం విద్య తదితర రంగాల్లో అమలు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు వారి జీవన విధానంలో గుణాత్మక మార్పుకు దోహదం చేశాయని అన్నారు. ప్రగతి తిరిగి పుంజుకుని, రాష్ట్ర ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో జీవించాలని కెసిఆర్ ఆకాంక్షించారు.
సుజనా చౌదరి కార్యాలయంలో ఎల్వోసీ లు అందచేత..
సుజనా చౌదరి కార్యాలయంలో ఎల్వోసీ లు అందచేత.. భవానిపురం, ఆంధ్రప్రభ : పశ్చిమ
ప్రతి అర్జీపై బాధ్యతాయుత చర్యలు
ప్రతి అర్జీపై బాధ్యతాయుత చర్యలు సెంట్రల్ బొండా ఉమామహేశ్వరరావు పాయకాపురం,ఆంధ్ర ప్రభ :
ముస్లిం సోదర సోదరీమణులకు రంజాన్ శుభాకాంక్షలు
ముస్లిం సోదర సోదరీమణులకు రంజాన్ శుభాకాంక్షలు ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని
అన్ని రంగాలను విస్మరించిన బడ్జెట్
అన్ని రంగాలను విస్మరించిన బడ్జెట్ అర్బన్ ఎమ్మెల్యే ధనపాల్ సూర్యనారాయణ నిజామాబాద్ జిల్లా
ఫ్యాక్ట్ చెక్: ఇరాన్ భారత్ కు చెందిన నౌకపై దాడి చేసిందంటూ ఏఐ వీడియోను షేర్ చేస్తున్నారు
ఇరాన్ భారత్ కు చెందిన నౌకపై దాడి చేసిందంటూ
వినియోగదారులకు షాక్.. ఆ ఫీజు పెంచేసిన జొమాటో..
పశ్చిమాసియాలో జరుగుతున్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో చమురు ధరలు భగ్గుమంటున్నాయి. ఈ నేపథ్యంలో ప్రముఖ ఫుడ్ డెలివరీ యాప్ జొమాటో వినియోగదారులకు షాక్ ఇచ్చింది. ప్లాట్ఫామ్ ఫీజును జొమాటో పెంచేసింది. కంపెనీ యాప్లో అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం వినియోగదారులు ఒక్కో ఆర్డర్కు ఇక నుంచి రూ.2.40 అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. దీంతో ఇప్పటికే వసూలు చేస్తున్న ఫీజు రూ.12.50 నుంచి 14.90కి పెరిగింది. జొమాటో, దాని పోటీ సంస్థ స్విగ్గీ ఒకే తరహాలో ధరల ట్రెండ్ను అనుసరిస్తుంటాయి. అన్ని పన్నులు కలుపుకొని ప్రస్తుతం స్విగ్గీ వసూలు చేస్తున్న ప్లాట్ఫామ్ ఫీజు రూ.14.99గా ఉంది. యుద్ధం కారణంగా పెరుగుతున్న ఇంధన ధరలు డెలివరీ కార్యకలాపాలపై ప్రభావం చూపుతున్నాయి. ఈ ఫీజు పెంపునకు అది ఓ కారణంగా చెప్పుకోవచ్చు.
పారదర్శకంగా పంట నష్టాల నివేదికలు
పారదర్శకంగా పంట నష్టాల నివేదికలు రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదుఅకాల వర్షాలపై
పీఎన్జీ కనెక్షన్ కావాలా.. 91549 70454 నంబరుకు కాల్ చేయండిప్రయోజనాలతో పాటు పూర్తివివరాలు
శాఖల వారీగా బడ్జెట్లో కేటాయింపులు
2025/2026 బడ్జెట్లో... 2026/2027 బడ్జెట్లో... రైతు భరోసా - రూ.18 వేల కోట్లు రైతు భరోసా రూ.18 వేల కోట్లు వ్యవసాయ శాఖకు - రూ.24,439 కోట్లు వ్యవసాయశాఖకు రూ.23,179 కోట్లు పశుసంవర్థక శాఖకు - రూ.1,674 కోట్లు పశుసంవర్ధకశాఖకు రూ.1529 కోట్లు పౌర సరఫరాల శాఖ- రూ.5,734 కోట్లు పౌర సరఫరాల శాఖ-కు రూ.7366 కోట్లు విద్యాశాఖకు - రూ.23,108 కోట్లుకు విద్యాశాఖకు - రూ.26,674 కోట్లు పంచాయతీ రాజ్ శాఖకు- రూ.31,605 కోట్లు పంచాయతీ రాజ్ శాఖకు- రూ.33,688 కోట్లు మహిళా, శిశు సంక్షేమం - రూ.2,861 కోట్లు మహిళా,శిశు సంక్షేమం - రూ.3143 కోట్లు ఎస్సీ సంక్షేమం - రూ.40,232 కోట్లు ఎస్సీ సంక్షేమం రూ.11,784కోట్లు ఎస్టీ సంక్షేమం - రూ.17,169 కోట్లు ఎస్టీ సంక్షేమం - రూ.7937 కోట్లు బీసీ సంక్షేమం - రూ.11,405 కోట్లు బీసీ సంక్షేమం - రూ.12,511 కోట్లు మైనర్టీ సంక్షేమం - రూ.3,591 కోట్లు మైనర్టీ సంక్షేమం - రూ.3769కోట్లు చేనేత - రూ.371 కోట్లు చేనేత - రూ.258 కోట్లు ఐటీ - రూ.774 కోట్లు ఐటీ - రూ.875 కోట్లు పారిశ్రామిక రంగం - రూ.3,525 కోట్లు పారిశ్రామిక రంగం - రూ.3,490 కోట్లు విద్యుత్ - రూ.21,221 కోట్లు విద్యుత్ - రూ.21,285 కోట్లు వైద్యా,ఆరోగ్యం - రూ.12,393 కోట్లు వైద్యా,ఆరోగ్యం -రూ.13,679 పురపాలక, పట్టణాభివృద్ధి రూ.17,677 కోట్లు పురపాలక, పట్టణాభివృద్ధి -రూ.17,907 కోట్లు నీటిపారుదల - రూ.23,373 కోట్లు నీటిపారుదల -రూ.22,615 కోట్లు ఆర్ అడ్ బీ - రూ.5,907 కోట్లు ఆర్ అడ్ బీ - రూ.12,789 కోట్లు పర్యాటక రంగం - రూ.775 కోట్లు పర్యాటక రంగం - రూ.1224 కోట్లు శాంతిభద్రతలు - రూ.10,188 కోట్లు శాంతిభద్రతలు - రూ.11,907 కోట్లు ఇందిరమ్మ ఇళ్లకు - రూ.22,500 కోట్లు ఇందిరమ్మ ఇళ్లకు - రూ.7,430 కోట్లు
పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖకు రూ.33,688 కోట్ల బడ్జెట్ కేటాయింపు
రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖకు ఈ ఏడాది బడ్జెట్లో రూ.33,688 కోట్లను కేటాయించినట్లు డిప్యూటీ సిఎం, ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క వెల్లడించారు. దీనిలో భాగంగా పంచాయతీ రాజ్ రోడ్లకు రూ.2,622 కోట్లు, చేయూత పెన్షన్లకు రూ.14,861 కోట్లు, పంచాయతీ రాజ్ హామ్ రోడ్లకు రూ.1372 కోట్లు, గ్రామీణ రోడ్ల నిర్మాణానికి రూ.750 కోట్లు, గ్రామీణ రహదారుల నిర్వహణకు రూ.500 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. శుక్రవారం శాసనసభలో ప్రవేశపెట్టిన ఈ ఏడాది వార్షిక బడ్జెట్లో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖకు కేటాయించిన నిధుల కేటాయింపును వివరించారు. రాష్ట్రంలోని పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ డిపార్టుమెంట్ ఎంపిక చేసిన రహదారులను హామ్ విధానంలో నిర్మాణం, అభివృద్ధి, నిర్వహణ చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. మొదటి దశ కింద 96 నియోజక వర్గాల పరిధిలో 7,450 కి.మీ. గ్రామీణ రోడ్ల నిర్మాణం చేపట్టడం జరుగుతుందని వెల్లడించారు. ఈ విధానం ప్రకారం 40 శాతం వ్యయాన్ని రాష్ట్ర ప్రభుత్వం భరించగా మిగిలిన 60 శాతాన్ని రాయితీదారు పెట్టుబడి పెడతారని స్పష్టం చేశారు. ఈ 60 శాతాన్ని రాష్ట్ర ప్రభుత్వం 15 సంవత్సరాల కాల పరిమితి 30 యాన్యుటీలలో తిరిగి చెల్లిస్తుందని పేర్కొన్నారు. ఈ రోడ్ల నిర్వహణబాధ్యత పెట్టబడిదారుడికే ఉంటుందని తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరంలో 2,980 కి.మీ.ల రహదారులను నిర్మించాలని ప్రతిపాదించినట్లు వెల్లడించారు.
23 ఏళ్లుగా నిర్లక్ష్యం.. బిసిసిఐపై మాజీ క్రికెటర్ సంచలన ఆరోపణలు
టీం ఇండియా మాజీ క్రికెటర్ లక్ష్మణ్ శివరామకృష్ణన్ బిసిసిఐపై సంచలన ఆరోపణలు చేశారు. బిసిసిఐ కామెంటేటర్ పదవికి రాజీనామా చేస్తున్నానని ప్రకటించిన ఆయన.. సోషల్మీడియాలో వరుసగా పోస్ట్లు పెట్టారు. 23 ఏళ్లుగా తనని నిర్లక్ష్యం చేసిందని బిసిసిఐపై మండిపడ్డారు. బ్రాడ్కాస్టింగ్తో సుదీర్ఘ సంబంధాలు ఉన్నప్పటికీ.. ఒక్కసారి కూడా తనకు కీలక బాధ్యతలు అప్పగించలేదని అన్నారు. ‘‘నేను బిసిసిఐ కామెంటేటర్ బాధ్యతలకు రాజీనామా చేస్తున్నా. గత 23 ఏళ్లుగా నన్ను పెద్ద మ్యాచ్లకు టాస్ వేయడం.. అవార్డు ప్రజెంటేషన్ వంటి వాటికి వినియోగించలేదు. నా తర్వాత వచ్చిన వారికి కూడా అవకాశాలు వస్తున్నాయి. రవిశాస్త్రి కోచ్గా ఉన్నప్పుడూ కొత్త వాళ్లతోనే పిచ్ రిపోర్ట్ ప్రజెంటేషన్ చేయించింది. నన్ను పక్కనపెట్టి అలా చేయడానికి కారణాలు ఏంటో తెలియరాలేదు. అయితే ఆత్మ గౌరవాన్ని త్యాగం చేసి ఎవరికీ దాసోహం కాలేను. అలా ఎప్పటికీ ఉండలేను. ఈ నిర్ణయం ఒక కథకు ఆరంభం మాత్రమే. సాధారణ ప్రజలు, క్రికెట్ అభిమానులు ప్రతి ఒక్కరూ షాక్ అవుతారని తెలుసు. అలాగే నన్ను ద్వేషించేవాళ్లు సంతోషిస్తున్నందుకు ఆనందంగా ఉంది. కనీసం నేను మంచి వాడినని భావించిన వారికి ధన్యవాదాలు’’ అంటూ వరుస పోస్టులతో శివ రామకృష్ణన్ విమర్శించారు. దీనిపై రవిచంద్రన్ అశ్విన్ స్పందించాడు. ‘వద్దు’ అంటూ రిప్లయ్ ఇచ్చాడు.
18 మందికి లాఠీ దెబ్బలు… ఎందుకంటే
18 మందికి లాఠీ దెబ్బలు… ఎందుకంటే ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : పైన
ఆన్లైన్ ఇసుక రవాణా ప్రారంభించిన: తహసీల్ధార్
ఆన్లైన్ ఇసుక రవాణా ప్రారంభించిన : తహసీల్ధార్ వేల్పూర్, ఆంధ్రప్రభ : నిజామాబాద్
మహిళ, శిశుసంక్షేమానికి రూ.3,143 కోట్లు
వార్షిక బడ్జెట్ లో మహిళ, శిశుసంక్షేమానికి రూ.3,143 కోట్లను కేటాయించినట్లు భట్టి వెల్లడించారు. 3 నుండి 6 సంవత్సరాల వయస్సు ఉన్న చిన్నారుల ఉజ్వల భవిష్యత్తు కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 35,781 అంగన్వాడీ కేంద్రాల ద్వారా ‘ఆధార్శిల’ పాఠ్యాంశాల ద్వారా సుమారు 4 లక్షల మంది చిన్నారులకు అత్యుత్తమ ప్రీ-ప్రైమరీ విద్యను ఉచితంగా అందించడంతో పాటు రెండు జతల యూనిఫాంలు అందిస్తున్నామని చెప్పారు. ‘బాల భరోసా’ పథకం ద్వారా అప్పుడే పుట్టిన బిడ్డ నుంచి 5 ఏళ్ల లోపు వయసున్న చిన్నారుల్లో పుట్టుకతో వచ్చే శారీరక, మానసిక వైకల్యాలను లేదా ఎదుగుదలలో ఉండే లోపాలను తొలిదశలోనే గుర్తించడం ద్వారా, వారికి అవసరమైన వైద్య చికిత్సలు అందించి, భవిష్యత్తులో అవి శాశ్వత వైకల్యాలుగా మారకుండా నివారించి వారి తల్లిదండ్రులకు కొండంత ’భరోసా’ను ఇస్తోందని భట్టి పేర్కొన్నారు. దివ్యాంగుల మధ్య జరిగే వివాహాన్ని ప్రోత్సహిస్తూ, తమ వైవాహిక జీవితాన్ని సంతోషంగా ప్రారంభించేందుకు వీలుగా రూ.2 లక్షల నగదును ప్రభుత్వం కానుకగా అందిస్తోందని చెప్పారు. ‘స్టేట్ న్యూట్రిషన్ మిషన్’ ద్వారా మన పట్టణాల్లోని పేదలకు అదనపు పౌష్టికాహారాన్ని అందించే లక్ష్యంతో ఈ ఏడాది కొత్తగా 274 ‘మొబైల్ అంగన్వాడీ కేంద్రాలను’ ఏర్పాటు చేయబోతున్నామని భట్టి తెలిపారు. పాలనా పథకం ద్వారా పనిచేసే మహిళల పిల్లల కోసం రాష్ట్ర వ్యాప్తంగా 500 అంగన్వాడీ కమ్ క్రచ్ సెంటర్లను ప్రారంభిస్తున్నామని పేర్కొన్నారు. ఈ కేంద్రాల ద్వారా పిల్లలకు పౌష్టికాహారంతోపాటు, డే- కేర్సే సేవలు అందించి వారిని జాగ్రత్తగా చూసుకోవడం జరుగుతుందని స్పష్టం చేశారు. రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా వృద్ధుల సంక్షేమానికి 37 ‘ప్రణామ్’ డేకేర్ సెంటర్లు మంజూరు చేశామని వెల్లడించారు.
మేడపెల్లిలో మెగా ఉచిత వైద్య శిబిరం..
మేడపెల్లిలో మెగా ఉచిత వైద్య శిబిరం.. 99 రోజుల ప్రజా పాలనలో భాగంగా
సింగిల్ యూస్ ప్లాస్టిక్ రహిత గ్రామంగా తీర్మానం..
సింగిల్ యూస్ ప్లాస్టిక్ రహిత గ్రామంగా తీర్మానం.. వేల్పూర్, ఆంధ్రప్రభ : నిజామాబాద్
డ్వాక్రా సంఘాలకు రూ.2.500 కోట్ల వడ్డీ లేని రుణాలు
రాష్ట్రంలోని డ్వాక్రా సంఘాలకు డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క రూ.2.500 కోట్ల వడ్డీ లేని రుణాలు ఇవ్వనున్నట్లు ప్రకటించారు. 2026.27 వార్షిక బడ్జెట్లో డ్వాక్రా సంఘాలకు రూ.2,500 కోట్ల వడ్డీ లేని రుణాలు ఇవ్వనున్నట్లు చెప్పారు. అందుకు సంబంధించి బడ్జెట్లో కేటాయింపులు చేసినట్లు ఆయన శాసనసభలో ప్రకటించారు. రాష్ట్రంలో కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా పెట్టుకున్న ప్రభుత్వం డ్వాక్రా మహిళలకు ఎంతో మేలు చేసే వడ్డీలేని రుణాలను ప్రకటించడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తున్నారు. డ్వాక్రా సంఘాల మహిళలను ప్రోత్సహించడానికి కొత్తగా 18 ఏండ్లకు పైబడిన 61 ఏండ్లు దాటిన మహిళలను కూడా డ్వాక్రా సంఘాల్లో చేర్పించుకోవాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. గ్రామీణ ప్రాంతాల్లో మహిళలను స్వయం ఉపాధి పొందేందుకు రాష్ట్ర ప్రభుత్వం డ్వాక్రా సంఘాల్లో సభ్యులుగా ఉన్న మహిళలకు రూ.5 వేల నుంచి 5 లక్షల వరకు రుణాలు అందిస్తూ అండగా నిలుస్తోంది. ఆరోగ్య, విద్య అవసరాల కోసం స్త్రీ నిధి ద్వారా రుణాలు అందజేసుతన్నారు. వ్యవసాయ అనుబంధ, పరిశ్రమ అనుబంధ రంగాలతో జీవనోపాధి పొందేందుకు రూ.50 వేల నుంచి రూ.5 లక్షల వరకు రుణాలు అందజేస్తున్నారు. దీనికి అదనంగా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు పెట్టే వారికి రుణం వడ్డీ కోసం రూ.350 కోట్లు, పింఛన్లకు రూ.14,861 కోట్ల్లు మంజూరు చేశారు.
ప్రతి కుటుంబానికి ఇందిరమ్మ జీవిత బీమా: సిఎం రేవంత్
హైదరాబాద్: రాష్ట్ర బడ్జెట్ను శుక్రవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఈ బడ్జెట్ ఫూచరిస్టిక్ బడ్జెట్ అని సిఎం రేవంత్ రెడ్డి కొనియాడారు. తెలంగాణ రైజింగ్ విజన్ లక్ష్యానికి బడ్జెట్లో పెద్ద పీట వేశామని అన్నారు. అన్ని రంగాలు, అన్ని వర్గాలకు నిధులు కేటాయించామని తెలిపారు. ప్రతి కుటుంబానికి ఇందిరా కుటుంబ జీవిత బీమా అందిస్తామని హామీ ఇచ్చారు. ఇందిరా కుటుంబ జీవిత బీమా ద్వారా రూ.5 లక్షల పరిహారం అందుతుందని తెలిపారు. విద్యారంగ సంస్కరణలకు, ప్రజారోగ్య సంరక్షణకు అధిక నిధులు కేటాయించామని అన్నారు. జాతీయ విద్యా విధానానికి అనుగుణంగా రాష్ట్ర విద్యా విధానం మార్పు చేస్తామని తెలిపారు. ప్రీ ప్రైమరీ నుంచి ప్లస్ టూ వరకు ఒకే చోట చదివేలా విద్యా విధానం రూపొందిస్తామని అన్నారు. ఇక మూసీ పునరుజ్జీవం విషయంలో రాజీ పడేది లేదని సిఎం స్పష్టం చేశారు. మూసీ బాధితులను ఆదుకుంటామని.. మూసీ అభివృద్ధికి అప్పులు ఇచ్చేందుకు ఎడిబి సిద్ధంగా ఉందని తెలిపారు. మూసీ డిపిఆర్ సాంకేతిక నిపుణుల ద్వారానే తయారవుతోందని అన్నారు. డిపిఆర్ పూర్తయ్యాక నిధుల కోసం కేంద్రానికి దరఖాస్తు చేస్తామని పేర్కొన్నారు. భూముల అమ్మకానికి కాంగ్రెస్ ఎప్పుడూ వ్యతిరేకం కాదు స్పష్టం చేశారు. భూములు అమ్మిన నిధులను రాష్ట్ర ప్రయోజనాలకు ఉపయోగించాలని అన్నారు. కాళేశ్వరం నుంచి చుక్క నీరు రాలేదు.. కానీ, రూ.44 వేల కోట్ల అప్పు చెల్లించామని సిఎం అన్నారు. ఆర్థిక వెసులుబాటు చూసుకొని గ్యారంటీలు అమలు చేస్తున్నామని తెలిపారు. హరీశ్, కెటిఆర్, కెసిఆర్కు ఎం చెప్పినా.. చెవిటోడి ముందు శంఖం ఊదినట్లే అని మండిపడ్డారు.
పార్క్ చేసిన స్కూటీలోకి దూరిన పాము కలకలం #Mancherial #SnakeRescue #Scooty #BreakingNews #Telangana
గోదావరి పుష్కరాలకు రూ.500 కోట్లు
తెలంగాణ సంస్కృతి ప్రతిబింభించేలా ‘కుంభమేళా’ తరహాలో పుష్కరాలను ప్రతిష్టాత్మ కంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతున్న వేళ అందుకు అనుగుణంగా 2026-.27 ఆర్థిక సంవత్సరం బడ్జెట్లో రూ.500 కోట్లను ప్రత్యేకంగా పుష్కరాల ఏర్పాట్ల కోసం కేటాయించింది. డిప్యూటీ సిఎం, ఆర్ధిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క శుక్రవారం బడ్జెట్ను శాసనసభలో ప్రవేశపెట్టారు. పుష్కరాల ఏర్పాట్లకు సంబంధించి అవసరమైన నిధుల కేటాయింపునకు చర్యలు తీసుకున్నారు. భట్టి విక్రమార్క తన బడ్జెట్ ప్రసంగంలో ఈ విషయాన్ని వెల్లడించారు. పన్నెండేళ్లకు ఒకసారి అత్యంత పవిత్రంగా జరిగే గోదావరి పుష్కరాలు రాష్ట్రంలో 2027 జూన్ 26 నుండి జూలై 7 వరకు జరగనున్నాయి. సుమారు 8 కోట్ల మంది భక్తులు పుష్కర స్నానాలు ఆచరిస్తారని ప్రభుత్వం అంచనా వేస్తోంది. కాగా పుష్కరాల నిర్వహణ, రోడ్ల విస్తరణ, కొత్త ఘాట్ల నిర్మాణం, దేవాలయాల అభివృద్ధి వంటి మౌలిక సదుపాయాల అభివృద్ధి ఏర్పాట్లను పర్యవేక్షించడానికి మంత్రి డి. శ్రీధర్ బాబు ఆధ్వర్యంలో మంత్రివర్గ ఉప సంఘాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. భక్తులకు సౌకర్యవంతమైన దర్శనం, భద్రత, రద్దీ నియంత్రణ కోసం ఆధునిక సాంకేతికతను వినియోగించేందుకు చర్యలు తీసుకుంటోంది. దీంతో పాటు తెలంగాణలో ఆధ్యాత్మికంగా పర్యాట రంగాన్ని అభివృద్ధి చేయడంతో పాటు భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యంగా పెట్టుకుందని డిప్యూటీ సిఎం భట్టి వెల్లడించారు. దేవాదాయ శాఖ, తెలంగాణ పర్యాటక అభివృద్ధి సంస్థతో కలిసి రాష్ట్రంలో తొమ్మిది కొత్త పవిత్ర యాత్రా సర్క్యూట్లను ప్రారంభించిందని తెలిపారు. ఈ సర్క్యూట్ల ద్వారా భక్తులకు వసతి సదుపాయాలు, ప్రత్యేక దర్శనం, పర్యాటక సౌకర్యాలు ఏర్పాటు చేశామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు.
ఈనెల 27న శ్రీ సీతారాముల కళ్యాణం ఏర్పాట్లు పరిశీలన
ఈనెల 27న శ్రీ సీతారాముల కళ్యాణం ఏర్పాట్లు పరిశీలన చౌటుప్పల్, ఆంధ్రప్రభ :
గేదెలపై మొసలి దాడి జైపూర్, ఆంధ్రప్రభ : జైపూర్ శివ్వారం ఎర్ర చెరువులో
మానవత్వాన్ని చాటుకున్న పల్లగుట్ట పూర్వ విద్యార్థులు
మానవత్వాన్ని చాటుకున్న పల్లగుట్ట పూర్వ విద్యార్థులు చిలుపూర్, ఆంధ్రప్రభ : నేటి స్వార్థపూరిత
మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ధికి రూ. 1,500 కోట్లు
మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ధికి ప్రభుత్వం రూ. 1,500 కోట్లను కేటాయించింది. హైదరాబాద్ రూపురేఖలను మార్చే ప్రాజెక్టుగా ఇప్పటికే ప్రభుత్వం స్పష్టంచేసింది. ఈ మేరకు బడ్జెట్లో ప్రాధాన్యతనిచ్చింది. లండన్ థేమ్స్ నది తరహాలో మూసీ తీరాన్ని అభివృద్ధి చేసే దిశగా కేటాయింపులు జరిపింది. ఈ నిధులతో మూసీనది ప్రక్షాళన, మురుగునీటి శుద్ధి ప్లాంట్లు (ఎస్టిపిల) ఏర్పాటు, నది పొడవునా పచ్చదనం పెంచే పనులకు వినియోగించనున్నారు. సుమారు 55 కిలోమీటర్ల మేర నదీ పరివాహక ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగా చెక్ డ్యామ్ల నిర్మాణం, రివర్ వాక్-వేలు, సైక్లింగ్ ట్రాక్లు, పర్యాటకుల కోసం ప్రత్యేక వినోద ప్రాంతాలను ఏర్పాటు చేయనుంది. మరోవైపు నగరంలో పెరుగుతున్న కాలుష్యాన్ని అరికట్టేందుకు మూసీ పరిసర ప్రాంతాల్లో ఆర్థిక కార్యకలాపాలను వేగవంతం చేసేందుకు ఈ ప్రాజెక్టును కీలకమని ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే ఈ ప్రాజెక్టుకు సంబంధించి సామాజిక -ఆర్థిక సర్వేలు పూర్తి చేసింది. నిర్వాసితులకు పునరావాసం కల్పిస్తూనే పనులు వేగంగా చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగానే బడ్జెట్లో రూ. 1,500 కోట్లు కేటాయించింది. ఈ మేరకు ప్రాజెక్టు ప్రాథమిక మౌలిక సదుపాయాల కల్పనకు, భూసేకరణకు సంబంధించి అత్యవసర పనులకు ప్రభుత్వం ఉపయోగించనుంది.
నా దేవుడికి.. నా కొడుకుకి తెలుసు
నా దేవుడికి.. నా కొడుకుకి తెలుసు ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : మాజీ
పాన్ డబ్బాలపై పోలీసుల మెరుపు దాడులు
పాన్ డబ్బాలపై పోలీసుల మెరుపు దాడులు సంగెం, ఆంధ్రప్రభ : మండలంలోని పాన్
హోం శాఖకు రూ. 11, 907 కోట్లు ..న్యాయ శాఖకు రూ. 2,367 కోట్లు
రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతను ఇస్తోందని డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క అన్నారు. సంఘ వ్యతిరేక కార్యక్రమాలను నిలువరించడంలో పోలీస్ శాఖ మంచి ఫలితాలును కనబరుస్తొందని కొనియాడారు. ఈ క్రమంలో హోం శాఖ కు బడ్జెట్లో రూ. 11, 907 కోట్లను కేటాయించారు. గతేడాది హోం శాఖకు రూ. 10,181 కోట్లు కేటాయించగా, ఈ సారి రూ.1,726 కోట్లు అధికంగా కేటాయించారు. ప్రసంగంలో భట్టి మావోయిస్టుల లొంగుబాట్లపై మాట్లాడుతూ నక్సలిజం పుట్టుకకు కారణమైన ఫ్యూడలిస్టిక్ సామాజిక, ఆర్థిక అసమానతులను రూపుమాపడం ద్వారానే నక్సలిజం ఉద్యమం అంతం అవుతుందన్నారు. సమగ్ర సంక్షేమం, ఉపాధి ద్వారానే నిజమైన మార్పు సాధ్యమని తెలంగాణ నిరూపించిందని, ఈ విధానంలో మనం దేశానికే మార్గదర్శకంగా మారామని భట్టి అన్నారు. గత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నక్సలిజాన్ని శాంతి-భద్రతల సమస్యగానే చూశాయని, ఈ క్రమంలో నక్సలిజాన్ని అణిచివేడానికి పోలీస్, సైనిక బలగాలను ఉపయోగించాయన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం సమస్య మూలాలను విశ్లేషించి యువతకు సరైన జీవనోపాధి, సామాజిక గౌరవం, ఆర్థిక భరోసా అడవుల్లోకి వెళ్లిన వాళ్లు సైతం ఆయుధాలు వీడి జనజీవన స్రవంతిలో కలుస్తారనే సామాజిక ఆర్థిక వాస్తవాన్ని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించిందన్నారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2014 నుంచి 2023 వరకు 347 మంది మావోయిస్టులు లొంగిపోతే 2023 డిసెంబర్ 7 నుంచి 2026 మార్చి 8వ తేదీ వరకు 732 మంది వివిధ స్థాయి క్యాడర్ మావోయిస్టులు లొంగిపోయినట్లు చెప్పారు. సత్వర న్యాయం, సమ న్యాయం అనే లక్షంతో న్యాయశాఖను బలోపేతం చేయడానికి ప్రాధాన్యత ఇస్తున్నట్లు డిప్యూటి సిఎం వెల్లడించారు. రాష్ట్ర హైకోర్టు భవనాలను, న్యాయమూర్తుల నివాస గృహాలను రూ. 2,583 కోట్లతో అధునాతన వసతులతో నిర్మిస్తున్నామని, ఇప్పటికు 11 అదనపు జిల్లా న్యాయ స్థానాలు, రెండు సీనియర్ సివిల్ జడ్జి న్యాయస్థానాలు, 46 జూనియర్ సివిల్ జడ్జి న్యాయస్థానాలను నిర్మించిడానికి అనుమతులు ఇచ్చినట్లు చెప్పారు. వీటి కోసం బడ్జెట్లో రూ. 2,367 కోట్లు కేటాయించినట్లు డిప్యూటి సిఎం చెప్పారు.
విద్యుత్ అభివృద్ధి, విశ్వసనీయత భవిష్యత్తు దిశగా రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ రంగాన్ని కేవలం సరఫరా వ్యవస్థగా కాకుండా సామాజిక న్యాయం, ఆర్ధిక వృద్ది, భవిష్యత్ రాష్ట్ర పునాదిగా భావిస్తోందని డిప్యూటి సిఎం భట్టి విక్రమార్క అన్నారు.ఈ బడ్జెట్లో విద్యుత్ రంగానికి రూ. 21,285 కోట్లు కేటాయించారు. గతేడాది విద్యుత్ రంగానికి రూ. 21,221 కోట్లు కేటాయించగా, తాజా బడ్జెట్లో రూ. 64 కోట్లు స్వల్పంగా కేటాయింపులు పెరిగాయి. రాష్ట్ర విద్యుత్ రంగం దేశంలోనే అత్యుత్తమంగా నిలవడానికి నిరంతర సరఫరా మాత్రమే కాదని, విశ్వసనీయత అని పేర్కొన్నారు. రాష్ట్రంలో 23,187 మెగా వాట్ల సామర్ధం ఉందని వీటిలో అధిక భాగం పునరుత్పాదక శక్తి వనరుల నుంచే వస్తోందని చెప్పారు. విద్యుత్ కొరతల నుంచి మాట్లాడుకునే దగ్గర నుంచి నేడు విద్యుత్ భవిష్యత్ను రూపొందించే దిశగా రాష్ట్రంగా మారిందని భట్టి తెలిపారు. ఈ బడ్జెట్లో విద్యుత్ రాయితీలకు రూ. 14వేల కోట్లు, గృహా జ్యోతికి రూ. 2,080 కోట్లు, ట్రాన్స్కో, జెన్కో, గ్రీన్ ఎనర్జీ, వందశాతం సౌర గ్రామాల ఏర్పాటుకు వెయ్యికోట్ల చొప్పున కేటాయించారు. హైదరాబాద్లో భూగర్భ కేబులింగ్ పనులు చేపడుతూ నగరాన్ని సురక్షితంగా, ఆధునికంగా మార్చుతున్నట్లు భట్టి చెప్పారు. రాష్ట్రంలో ఇప్పటికే 1,036 ఎలక్ట్రిక్ వాహన చార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేసి పర్యావరణహిత రవాణా దిశగా రాష్ట్రం వేగంగా ముందుకు సాగుతోందని పేర్కొన్నారు. గ్రీన్ మొబిలిటీని మరింత విస్తరించే దిశగా ఈ బడ్జెట్లో సహకారం అందించినట్లు భట్టి పేర్కొన్నారు. గృహా జ్యోతి పథకం ద్వారా 53 లక్షలకు పైగా కుటుంబాలు లబ్దిపొందుతున్నాయని వాటిని కొనసాగించేందుకు బడ్జెట్లో భారీగా నిధులు కేటాయించామన్నారు.
రెండు మొరం టాక్టర్లు పట్టివేత.. కేసు నమోదు…
రెండు మొరం టాక్టర్లు పట్టివేత.. కేసు నమోదు… ఊట్కూర్, ఆంధ్రప్రభ : ఇలాంటి
రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన జిల్లా కలెక్టర్…
రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన జిల్లా కలెక్టర్… బాపట్ల కలెక్టరేట్, ఆంధ్రప్రభ : పవిత్ర
హైదరాబాద్ లో ఉద్యోగులకు గుడ్ న్యూస్
హైదరాబాద్లో ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. హైదరాబాద్లో ఉద్యోగం చేస్తున్న వారికి ఇంటి అద్దె భత్యం (హెచ్ఆర్ఎ) మినహాయింపు పరిమితిని 50 శాతానికి పెంచింది. ఈ మేరకు ఆదాయపు పన్ను శాఖ శుక్రవారం నోటిఫికేషన్ జారీ చేసింది. 6 దశాబ్దాల నాటి ఆదాయపు పన్ను చట్టం -1961 స్థానంలో ఏప్రిల్ 1 నుంచి కొత్త ఆదాయపు పన్ను చట్టాన్ని ప్రభుత్వం అమల్లోకి తీసుకువస్తుంది. ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చే కొత్త ఇన్కమ్ ట్యాక్స్ నిబంధనలను నోటిఫై చేస్తూ గెజిట్ జారీ చేసింది. ప్రధానంగా మెట్రో నగరాల్లో నివసిస్తున్న ఉద్యోగులకు పన్ను మినహాయింపు కలిగించేందుకు.. ఓల్డ్ ట్యాక్స్ సిస్టమ్లో హెచ్ఆర్ఏ 50 శాతం ఉంటుంది. తాజాగా ఈ నగరాల జాబితాలో హైదరాబాద్ చేరింది. గతంలో దిల్లీ, ముంబయి, కోల్కతా, చెన్నైలను మాత్రమే మెట్రో నగరాలుగా పరిగణించేవారు. ఈ నగరాల్లో హెచ్ఆర్ఏ మినహాయింపు పరిమితిని 50 శాతంగా ఉంది. తాజాగా ఈ జాబితాలో హైదరాబాద్, బెంగళూరు, పుణె, అహ్మదాబాద్ పేర్లను కూడా చేర్చారు. మొత్తం 8 నగరా ల్లో నివసిస్తున్న ఉద్యోగులు తమ జీతంలో 50 శాతం వరకు హెచ్ఆర్ఏ కింద పన్ను మినహాయింపు పొందవచ్చు. మిగిలిన నగరాల్లోని వారికి 40 శాతం వరకు హెచ్ఆర్ఎ పన్ను కొనసాగుతుంది. కొత్త ఆర్థిక సంవత్సరంలో అంటే 2027 జులైలో ఫైల్ చేసే ఐటీ రిటర్స్కు ఇది వర్తించనుంది. ఏప్రి ల్ 1 నుంచి కొత్త ఆదాయపు పన్ను చట్టం అమలులోకి రానున్న సంగతి విదితమే. కొత్త ఇన్ కమ్ ట్యాక్స్ చట్టంలో హెచ్ఆర్ఎ మినహాయింపుల కోస ం మరికొన్ని మెట్రో నగరాలను 50 శాతం కేటగిరీలోకి చేర్చాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు తాజాగా నోటిఫికేషన్ జారీ అయింది.
రంజాన్ పర్వదిన శుభాకాంక్షలు ఉరవకొండ రూరల్, ఆంధ్రప్రభ : ఉమ్మడి అనంతపురం జిల్లా

23 C