Students |విద్యతోనే అభివృద్ధి…
Students | విద్యతోనే అభివృద్ధి… Students | ఊట్కూర్, ఆంధ్రప్రభ : ప్రభుత్వ
10th Ward |చైర్మన్ పీఠం ఎవరికి దక్కేనో…?
10th Ward | చైర్మన్ పీఠం ఎవరికి దక్కేనో…? 10th Ward |
Rs.50 thousand | ఆర్థిక సహయం Rs. 50 thousand | హసన్
feb14th |ఒకే రంగు చీరల్లో మహిళాఎమ్మెల్యేలు.. సీఎం ఆశ్చర్యం
feb14th | ఒకే రంగు చీరల్లో మహిళాఎమ్మెల్యేలు.. సీఎం ఆశ్చర్యం అసెంబ్లీలో మహిళా
G.O. No.153 |నిధులు కేటాయించాలి…
G.O. No.153 | నిధులు కేటాయించాలి… G.O. No.153 | కర్నూల్ బ్యూరో,
Telangana : కాంగ్రెస్ మున్సిపల్ ఎన్నికల్లో పెర్ ఫార్మెన్స్ అంత బాగాలేదా? సీనియర్లు ఏమంటున్నారంటే?
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది.
market | మానవతా దృక్పథంతో… market | విజయవాడ క్రైమ్, ఆంధ్రప్రభ :
‘దురంధర్’లో కీలక పాత్ర.. నాగార్జున రియాక్షన్ ఇదే..
ఓవైపు హీరోగా సినిమాలు చేస్తూనే.. ప్రత్యేక పాత్రల్లో నటిస్తూ మెప్పిస్తున్నా కింగ్ నాగార్జున. ‘కూలీ’ సినిమాలో విలన్ సైమన్ పాత్రలో తన నటనతో అందరినీ మెప్పించారు నాగార్జున. ప్రస్తుతం ఆయన తన కెరీర్లో 100వ సినిమాలో నటిస్తున్నారు. ‘KING100’ అనే వర్కింగ్ టైటిల్తో త్వరలోనే ఈ సినిమా సెట్స్పైకి వెళ్లనుంది. అయితే రీసెంట్ సూపర్ హిట్ సినిమా ‘దురంధర్’లో నాగార్జునకు విలన్ పాత్ర ఆఫర్ వచ్చిందంటూ.. సోషల్మీడియాలో వార్తలు వచ్చాయి. దీనిపై నాగార్జున స్పందించారు. ‘దురంధర్’ మంచి సినిమానే కానీ, తనకు మాత్రం ఎలాంటి ఆఫర్ రాలేదని నాగార్జున స్పష్టం చేశారు. ‘దురంధర్ మంచి సినిమా, అదిత్యధర్ అద్భుతంగా దర్శకత్వం వహించారు. ఆయన తీసిన ‘ఉరి’ సినిమా కూడా నాకు ఇష్టమే. ఆ సినిమాలో అందరూ చక్కగా నటించారు. అక్షయ్ ఖన్నా నటన సినిమాకే హైలైట్. సీక్వెల్ కోసం నేను కూడా ఎంతగానో ఎదురుచూస్తున్నా. అది కూడా సూపర్ హిట్ కావాలని కోరుకుంటున్నా’’ అని నాగార్జున తెలిపారు.
AP | శివరాత్రి హై అలర్ట్..! AP | శ్రీ సత్య సాయి
2024 Budget |సమగ్ర అభివృద్ధే లక్ష్యంగా…
2024 Budget | సమగ్ర అభివృద్ధే లక్ష్యంగా… 2024 Budget | గుంటూరు
Road | ఇద్దరు మృతి Road | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ :
Hospital |వీర సైనికులకు నివాళులు…
Hospital | వీర సైనికులకు నివాళులు… Hospital | డోన్ టౌన్, ఆంధ్రప్రభ
బీఆర్ఎస్ బీజేపీ తోకపార్టీగా మారుతుంది : కవిత
బీఆర్ఎస్ మున్సిపల్ ఎన్నికల్లో అపజయంపై కల్వకుంట్ల కవిత సంచలన కామెంట్స్ చేశారు
పోక్సో చట్టం, బాల్య వివాహాలపై అవగాహన.. టూ టౌన్ సిఐ రెడ్డప్ప
విశాలాంధ్ర ధర్మవరం:: పట్టణంలోని కొత్తపేటలో గల మున్సిపల్ ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో టూ టౌన్ సిఐ రెడ్డప్ప పోక్సోచట్టము, బాల్యవివాహాలపై అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐ రెడ్డప్ప మాట్లాడుతూ ధర్మవరం సబ్డివిజన్ శక్తి టీమ్–1, తరపున ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో పోక్సో చట్టం , దాని శిక్షలు, బాల్య వివాహాలు ,వాటి చట్టపరమైన పరిణామాలు, ఈవ్ టీజింగ్, అలాగే 18 సంవత్సరాల లోపు వయస్సులో ప్రేమ సంబంధాల వల్ల […] The post పోక్సో చట్టం, బాల్య వివాహాలపై అవగాహన.. టూ టౌన్ సిఐ రెడ్డప్ప appeared first on Visalaandhra .
అంగన్వాడి కేంద్రాల వ్యవస్థను చక్కపరచండి
సిపిఐ పార్టీ నియోజకవర్గ కార్యదర్శి ముసుగు మధువిశాలాంధ్ర ధర్మవరం:; ధర్మవరం డివిజన్ పరిధిలోని అంగన్వాడీ కేంద్రాల వ్యవస్థ సరిగా లేదని, ఆ వ్యవస్థను చక్కపరచాలని సిపిఐ పార్టీ నియోజకవర్గ కార్యదర్శి ముసుగు మధు తెలిపారు. ఈ సందర్భంగా పట్టణంలోని ఐసిడిఎస్ కార్యాలయానికి విజయవాడ ఆర్జేడి అధికారిని రోహిణికు వారు వినతి పత్రాన్ని అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ గతంలో సిడిపిఓ గా పనిచేసిన లక్ష్మి తో పాటు ఇతర సిబ్బంది ఎన్నో అవకతవకలకు పాల్పడి అంగన్వాడీ వ్యవస్థకు […] The post అంగన్వాడి కేంద్రాల వ్యవస్థను చక్కపరచండి appeared first on Visalaandhra .
Chiru Chaithu Nikhil |ఆ మూడు సినిమాలకు విఎఫ్ఎక్స్ కష్టాలు..
Chiru Chaithu Nikhil | ఆ మూడు సినిమాలకు విఎఫ్ఎక్స్ కష్టాలు.. Chiru
జాతీయస్థాయి వాలీబాల్ పోటీలకు అఖిల్ ఎంపిక
విశాలాంధ్ర – గణపవరం (పశ్చిమగోదావరి జిల్లా): గణపవరం మండలం సరిపల్లె గ్రామానికి చెందిన ఎం అఖిల్ శ్రీ వర్మ అనకాపల్లిలో జరిగిన రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీల్లో పాల్గొని జాతీయస్థాయి పోటీలకు ఎంపికయ్యారు.ఈనెల24 నుంచి కలకత్తాలో జరిగే జాతీయస్థాయి వాలీబాల్ పోటీలకు అఖిల్ శ్రీ వర్మ పాల్గొంటారు. ఈ సందర్భంగా అఖిల్ శ్రీ వర్మ శనివారం మాట్లాడుతూ జాతీయస్థాయి పోటీల్లో విజయం సాధించి గ్రామానికి మంచి గుర్తింపు తీసుకు వస్తానన్నారు. ఈ గెలుపుకు కారణం అయిన పీడీ పద్మావతి […] The post జాతీయస్థాయి వాలీబాల్ పోటీలకు అఖిల్ ఎంపిక appeared first on Visalaandhra .
Chaatu From Purushaha: Breezy Valentine’s Treat
The team behind Purushaha, directed by Veeru Vulavala and produced by Battula Koteswara Rao under Kalyan Productions, unveiled a breezy Valentine’s Day treat with Chaatu Chaatu, a track that instantly nudges you into a warm, romantic mood. Unlike the quirky teaser and the impactful first single sung by MM Keeravani, this new number shifts the […] The post Chaatu From Purushaha: Breezy Valentine’s Treat appeared first on Telugu360 .
ఉచిత క్యాన్సర్ నిర్ధారణ శిబిరమును సద్వినియోగం చేసుకోండి.. యువర్స్ ఫౌండేషన్
విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని కొత్తపేటలో గల రాంనగర్లో ఉన్న శ్రీ ఉషోదయ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ నందు మార్చి 1వ తేదీ ఆదివారం ఉదయం పదిగంటల నుండి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఉచిత క్యాన్సర్ నిర్ధారణ శిబిరమును నిర్వహిస్తున్నట్లు యువర్స్ ఫౌండేషన్ అధ్యక్షులు షీలా నాగేంద్ర, కార్యదర్శి జయరాం, కోశాధికారి వెంకట నాగార్జున, పిఆర్వో రాధాకృష్ణ తెలిపారు. ఈ సందర్భంగా వారు స్వాతి క్లినిక్ లో కరపత్రాలను విడుదల చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ఈ […] The post ఉచిత క్యాన్సర్ నిర్ధారణ శిబిరమును సద్వినియోగం చేసుకోండి.. యువర్స్ ఫౌండేషన్ appeared first on Visalaandhra .
థాంక్యూ సీఎం సార్ అంటూ 108 ఉద్యోగుల కృతజ్ఞతలు
విశాలాంధ్ర – మండపేట : 108 ఉద్యోగులకు 2 వేల రూపాయల జీతం పెంచడంతోపాటు ఐదేళ్లు సర్వీస్ పూర్తి చేసుకున్న ఉద్యోగులను ఆటోమేటిక్ స్లాబ్ అప్ గ్రేడేషన్ కిందకి తీసుకురావడం పట్ల రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు ఏపీ 108 సర్వీసెస్ కాంట్రాక్ట్ ఎంప్లాయిస్ యూనియన్ కోనసీమ జిల్లా ప్రధాన కార్యదర్శి మేడిశెట్టి రాజు తెలిపారు. ప్రభుత్వ చర్యల పట్ల కృతజ్ఞతలు తెలియజేస్తూ స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణం వద్ద ఉద్యోగులు […] The post థాంక్యూ సీఎం సార్ అంటూ 108 ఉద్యోగుల కృతజ్ఞతలు appeared first on Visalaandhra .
AP |భక్తుల దర్శనానికి విస్తృత ఏర్పాట్లు…
AP | భక్తుల దర్శనానికి విస్తృత ఏర్పాట్లు… AP | నంద్యాల బ్యూరో,
ఏపీ బడ్జెట్ 2026-27 : సంక్షేమ పథకాలు, కార్యక్రమాలకు కేటాయింపుల వివరాలు ఇవే..
ఎన్టీఆర్ భరోసా – రూ.27,719 కోట్లు దీపం 2.0 – రూ.2,601 కోట్లు వివిధ వర్గాలకు ఆర్ధిక మద్దతు – రూ.2,320 కోట్లు స్త్రీశక్తి – రూ.1,420 కోట్లు వీకర్ సెక్షన్లకు సబ్సిడీ, ఉచిత విద్యుత్ – రూ.600 కోట్లు ఆటో డ్రైవర్ల సేవలో – రూ.450 కోట్లు తల్లికి వందనం ఉ రూ.9,668 కోట్లు స్త్రీ, శిశు సంక్షేమం ఉ రూ.4,581 కోట్లు ఉపకార వేతనాలు ఉ రూ.3,836 కోట్లు సమగ్ర శిక్ష ఉ రూ.2,946 […] The post ఏపీ బడ్జెట్ 2026-27 : సంక్షేమ పథకాలు, కార్యక్రమాలకు కేటాయింపుల వివరాలు ఇవే.. appeared first on Visalaandhra .
ఒకప్పుడు బజ్జీలు అమ్మిన ఆమె… ఇప్పుడు కౌన్సిలర్గా #Asifabad #MunicipalPolls #Telangana #ULBElections
21st century |నాయకా.. మరీ ఇంత వల్గరా..
21st century | నాయకా.. మరీ ఇంత వల్గరా.. 21st century |
ఇప్పుడిప్పుడే ట్రాక్ లో పడుతున్నాం : చంద్రబాబు
అమరావతి: వైసిపి విధ్వంసం నుంచి కోలుకోవాలంటే ఇంకా సమయం పడుతుందని ఎపి సిఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. మెరుగైన బడ్జెట్ ప్రవేశపెట్టామని అన్నారు. ఈ సందర్భంగా అసెంబ్లీ లాబీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఇప్పుడిప్పుడే ట్రాక్ లో పడుతున్నామని, ఇంకా చాలా సమస్యలున్నాయని తెలియజేశారు. ఆదాయం తక్కువ-ఖర్చులు ఎక్కువ అనేది వారసత్వంగా వస్తోందని, కేంద్రం సహకారంతో మేనేజ్ చేస్తున్నామని సిఎం పేర్కొన్నారు. వ్యవసాయం నుంచి ఎక్కువ ఆదాయం రావాలని..సేవా రంగంలోనూ ఆదాయం పెరగాలని అన్నారు. రెండు, మూడేళ్లలో అమరావతికి ఒక రూపు వస్తుందని, అమరావతి దారులను జాతీయ రహదారికి అనుసంధానిస్తామని చెప్పారు. అమరావతికి రాకపోకలు పెరిగి ఆదాయమమూ వస్తుందని, అమరావతికి పశ్చిమ బైపాస్ వల్ల యాక్సిస్ పెరిగిందని అన్నారు. ఇన్నర్, ఔటర్ రింగ్ రోడ్ వల్ల యాక్సిస్ మరింత పెరుగుతుందని, రాయలసీమ ముఖచిత్రం మార్చింది తామేనని అన్నారు. హార్టికల్చర్ హబ్ కు రూ.30 కోట్లు కేటాయించడం బాగుందని, రాయలసీమలో ఒకప్పుడు పశువులకు నీరు కూడా దొరికేది కాదని ఆవేదన వ్యక్తం చేశారు. పశుగ్రాసం, నీళ్లను రైళ్లలో తరలించిన సందర్భాలు ఉన్నాయని, 2014-19 మధ్య కూడా రైన్ గన్స్ తో పంటలు కాపాడే పరిస్థితి ఉండేదని అన్నారు. అప్పుడే హంద్రీనీవాను సీరియస్ గా తీసుకున్నామని, దేశంలోనే నాణ్యమైన పండ్లు రాయలసీమ నుంచి వస్తున్నాయని అన్నారు. రాయలసీమలో పండే దానిమ్మకు మంచి డిమాండ్ ఉందని, ఎమ్మెల్యేలకు స్టీల్ కవర్ లో ఇచ్చే నివేదిక వారి పనితీరుకు నిలువుటద్దం అని..సూచించారు. తాను గతంలో ఉన్నట్లే నిక్కచ్చిగానే ఉంటానని..మారకపోతే వాళ్లకు నష్టం అని..మొత్తం 9 పేరా మీటర్లలో సర్వే చేయించి వారికి నివేదిక ఇస్తున్నామని అన్నారు.వారికి తెలియని ఇంకొన్ని పేరా మీటర్లు కూడా తన వద్ద ఉన్నాయని, మంత్రి లోకేష్ తన పని తాను చేస్తున్నాడని.. నా పని నేను చేస్తున్నానని అన్నారు. నేతలతో మానవీయ సంబంధం, మోటివేషన్ భయం-భక్తిలా ఉండాలని తెలిపారు. మంగళగిరి చీరలకు బాగా బ్రాండింగ్ కల్పిస్తున్నారని, ఎల్లుండి బిల్ గేట్స్ అమరావతికి వస్తున్నారని అన్నారు. బిల్ గేట్స్ ను 3 సార్లు ఎపికి తీసుకొచ్చిన ఘనత తనదేనని, తొలిసారి హైటెక్ సిటీ, రెండోసారి విశాఖ అగ్రిటెక్ కోసం వచ్చారని చెప్పారు. ఇప్పుడు సంజీవిని పథకం కోసం వస్తున్నారని, సంజీవిని పథకానికి ఆర్టిజిఎస్ లో కార్యక్రమం రూపొందించామని అన్నారు. 1982 హైదరాబాద్ లో జూబ్లీహిల్స్ దాటితే అడవిలా ఉండేదని, నాలుగేళ్లలోనే అక్కడి పరిస్థితులన్నీ మారిపోయాయని,అమరావతి అభివృద్ధి లోనూ అలాంటి మార్పులే ఉంటాయని చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.
Rahul Gandhi|స్థిరంగా ‘ప్రజల తెలంగాణ’లక్ష్యం
Rahul Gandhi| స్థిరంగా ‘ప్రజల తెలంగాణ’ లక్ష్యం Rahul Gandhi | ఆంధ్రప్రభ,
Godari Gattupaina OMG Song: Energetic Break-up Song
Sumanth Prabhas has debuted with a blockbuster like Mem Famous and he is not in a rush to star in high number of movies. He is choosing scripts wisely that suits his age and deliver a fresh cinematic experience to audiences. He is starring in Godari Gattupaina, a rural romance in the direction of Subash […] The post Godari Gattupaina OMG Song: Energetic Break-up Song appeared first on Telugu360 .
2manytimes |కత్తులతో పొడిచి పొడిచి
2manytimes | కత్తులతో పొడిచి పొడిచి… 2manytimes | అత్తాపూర్లో దారుణ హత్య
ఏపీపీఎస్సీలో అక్రమాలపై సిట్ ఏర్పాటు
ఏపీపీఎస్సీలో అక్రమాల దర్యాప్తు కోసం సిట్ ఏర్పాటుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 27/2018 నోటిఫికేషన్ నియామకాల్లో అక్రమాలు చోటు చేసుకున్నట్లు ఆరోపణలు రావడంతో దీనికి సంబంధించి ఈ ఏడాది ఫిబ్రవరి 11న హైకోర్టులో రిట్ అపీల్, అనుబంధ పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ క్రమంలో ఉన్నత న్యాయస్థానం ఆదేశాల మేరకు సీఐడీ ఐజీ డాక్టర్ రవిశంకర్ అయ్యన్నార్ నేతృత్వంలో ఏపీ ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. సిట్లో మరో సభ్యుడిగా సీఐడీ ఎస్పీ కె.చక్రవర్తిని […] The post ఏపీపీఎస్సీలో అక్రమాలపై సిట్ ఏర్పాటు appeared first on Visalaandhra .
kalvakuntla kavitha |బీఆర్ఎస్ అట్టర్ ఫ్లాప్..
kalvakuntla kavitha | బీఆర్ఎస్ అట్టర్ ఫ్లాప్.. kalvakuntla kavitha | ఆంధ్రప్రభ,
భారత్ వర్సెస్ పాక్.. వర్షంతో మ్యాచ్ రద్దైతే పరిస్థితేంటి..
ఐసిసి టి-20 ప్రపంచకప్లో భాగంగా ఆదివారం చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్థాన్ మధ్య మ్యాచ్ జరుగనుంది. తొలుత ఈ మ్యాచ్ ఆడమని మొండికేసిన పాక్.. ఐసిసి ఒత్తిడితో ఈ మ్యాచ్ ఆడేందుకు అంగీకరించింది. అయితే ఈ మ్యాచ్కి ఇప్పుడు మరో సమస్య వచ్చింది. ఈ మ్యాచ్కి వరుణ దేవుడు ఆటంకం కలిగించే అవకాశం ఉంది. ఒక వేళ మ్యాచ్ వర్షం కారణంగా రద్దైతే.. రిజర్వ్ డే లేని కారణంగా మరో రోజు మ్యాచ్ జరిగే పరిస్థితి లేదు. దీంతో అభిమానులు నిరుత్సాహానికి గురవుతున్నారు. ఈ మ్యాచ్కి వర్షం ఆటంకం కలిగించవద్దని కోరుకుంటున్నారు. అయితే ఒకవేళ మ్యాచ్ వర్షం కారణంగా పూర్తిగా రద్దైతే భారత్, పాకిస్థాన్లకు చెరో పాయింట్ లభిస్తుంది. ఈ రెండు జట్లు ఇప్పటికే ఆడిన రెండు మ్యాచుల్లో విజయం సాధించి నాలుగు పాయింట్లతో ఉన్నాయి. గ్రూప్ ఎలోని యుఎఇ, నెదర్లాండ్స్ జట్లు మూడు మ్యాచుల్లో ఒక మ్యాచ్లో విజయం సాధించాయి. నమీబియా ఆడిన రెండు మ్యాచుల్లో ఓడి సున్నా పాయింట్లతో ఉంది. ఇక ఈ మ్యాచ్ వర్షం కారణంగా రద్దైతే.. ఆర్థిక నష్టం వచ్చే అవకాశం కూడా ఉంది. మ్యాచ్ జరగకపోతే.. బ్రాడ్క్యాస్టర్లకు తీవ్ర నష్టం వాటిల్లుతుంది. అంతేకాక.. ఈ మ్యాచ్ కొలంబోలో జరుగుతుండటంతో శ్రీలంక క్రికెట్ బోర్డుకు టికెట్ల రూపంలో వచ్చే ఆదాయాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది.
దేశీ కుక్కపిల్లల దత్తతకు నగర ప్రజలు ముందుకు రావాలని పిలుపు #Hyderabad #GHMC #DogAdoption #KBRPark
Andhra Prabha Smart Edition | AP|పయ్యావుల పద్దు/నవ్యాంధ్రలో సంక్షేమం
ఆంధ్రప్రభ స్మార్ట్ ఎడిషన్ 14-02-2026, 4.00PM ap నవ్యాంధ్రలో సంక్షేమం.. పయ్యావుల పద్దు
అభివృద్ధి..సంక్షేమం సమానం AP Budjet 2026..27
అభివృద్ధి..సంక్షేమం సమానం AP Budjet 2026..27 ఏపీ ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల
విద్యార్థులకు ప్యాడ్లు పెన్నులు అందజేత
దండేపల్లి, ఆంధ్రప్రభ : దండేపల్లి మండలంలోని పాతమామిపల్లి గ్రామానికి చెందిన జంజిరాల ఫణీంద్ర
Andhra Prabha Smart Edition|Telangana|లాజిస్టిక్స్ స్మార్ట్../కమలం జోష్
ఆంధ్రప్రభ స్మార్ట్ ఎడిషన్ 14-02-2026, 4.00PM ts లాజిస్టిక్స్ స్మార్ట్.. మల్టీ మోడల్
మాజీ ఎంపీటీసీ కుటుంబానికి పరామర్శ
కమ్మర్ పల్లి, ఆంధ్రప్రభ : కమ్మర్ పల్లి మండలంలోని ఉప్లూర్ గ్రామ మాజీ
వరుసగా రెండోసారి ఇండిపెండెంట్లకే పట్టం
వరుసగా రెండోసారి ఇండిపెండెంట్లకే పట్టం బెల్లంపల్లి, ఆంధ్రప్రభ : బెల్లంపల్లి మున్సిపాలిటీలోని 2వ
Artificial intelligence|భారత్ స్వదేశీ ఏఐ…
Artificial intelligence | ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : ఏఐ అంటే విదేశాలవి
SS Rajamouli ready with his Hollywood Plans
SS Rajamouli has grand plans to release his upcoming film Varanasi during summer next year. The shoot of the film is half done and he aims to complete the pending portions before August or September this year. With extensive post-production work involved, Rajamouli will spend ample time to monitor the works and complete them on […] The post SS Rajamouli ready with his Hollywood Plans appeared first on Telugu360 .
Andhra Pradesh Budget 2026–27: Sector-wise Allocations and Growth Focus
The Andhra Pradesh government has unveiled a ₹3,32,205 crore budget for the financial year 2026–27, placing strong emphasis on welfare, infrastructure, agriculture, and regional economic expansion. Finance Minister Payyavula Keshav presented the budget in the Assembly, describing it as a roadmap for balanced development despite fiscal pressures. Overall Financial Structure The total outlay stands at […] The post Andhra Pradesh Budget 2026–27: Sector-wise Allocations and Growth Focus appeared first on Telugu360 .
Nagabandham Teaser Preview: Media’s Standing Ovation
The team of Nagabandham held a special media preview of the teaser at Prasad’s Multiplex PCX Screen today. The teaser impressed everyone who attended the screening and created strong buzz ahead of the official release. Superstar Mahesh Babu will officially launch the teaser tomorrow on the occasion of Maha Shivaratri. But the media got an […] The post Nagabandham Teaser Preview: Media’s Standing Ovation appeared first on Telugu360 .
February 14 |దామోదరం సంజీవయ్యకు నివాళులు…
February 14 | దామోదరం సంజీవయ్యకు నివాళులు… February 14 | చిత్తూరు,
సుదర్శన్ రెడ్డిని కలిసిన నూతన కౌన్సిలర్లు
భీంగల్ టౌన్, ఆంధ్రప్రభ ; భీంగల్ మున్సిపల్ రెండో విడుత సాధారణ ఎన్నికల్లో
america, iran|ఏ క్షణంలోనైనా దాడి
america, iran| ఏ క్షణంలోనైనా దాడి ఆంధ్రప్రభ వెబ్డెస్క్ : అమెరికా ఇరాన్
Nandyala |శ్రీశైలంలో ప్రశాంతంగా స్వామి, అమ్మవార్ల దర్శనాలు…
Nandyala | శ్రీశైలంలో ప్రశాంతంగా స్వామి, అమ్మవార్ల దర్శనాలు… Nandyala | నంద్యాల
హంగ్ వచ్చిన చోట కూడా మాకు అనుకూలం : కెటిఆర్
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీకి కూడా ఆశించినన్ని మున్సిపాలిటీలు రాలేదని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ తెలిపారు. కరీంనగర్, నిజామాబాద్ తప్ప బిజెపి ప్రభావం ఎక్కడా లేదని అన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 30 మున్సిపాలిటీలకు పైగా గెలుచుకుంటామని అనుకున్నామని కొంత తగ్గిందని, స్థానికంగా జరిగిన ఎన్నికలు కాబట్టి అక్కడి పరిస్థితులను బట్టే పొత్తులు ఉంటాయని తెలియజేశారు. స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాల ప్రభావం అసెంబ్లీ ఎన్నికలపై ఉండదని, ఎపిలో ఫలితాలే ఇందుకు స్పష్టమైన ఉదాహరణ అని అన్నారు. ఎక్స్ అఫిషియో ఓట్ల నమోదుపై సిఎస్, ఎస్ఈసితో మాట్లాడామని, హంగ్ వచ్చిన చోట కూడా తమకు అనుకూలంగా ఉంటుందని కెటిఆర్ చెప్పారు. ఫార్ములా ఈ-కారు రేసులో ఏమీ లేదని అధికారులే చెప్తున్నారని, ఫార్ములా ఈ-కారు రేసు, ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పటికే ఐదుసార్లు విచారణకు పిలిచారని అన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు మళ్లీ పిలిస్తే వెళ్తానని కెటిఆర్ పేర్కొన్నారు.
కౌన్సిలర్ సంపత్ కు శుభాకాంక్షలు..
ఆలేరు, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మున్సిపల్ పరిధిలోని 8
అక్కకొండ లక్ష్మీ నరసింహుడికి నిత్యం పూజలు..
కడెం, ఆంధ్రప్రభ : కడెం మండలంలోని దిల్దార్ నగర్ గ్రామ సమీపంలో గల
Clearance |ముమ్మరంగా జంగిల్ క్లియరెన్స్ పనులు
Clearance | ముమ్మరంగా జంగిల్ క్లియరెన్స్ పనులు Clearance | కోడూరు –
ముంబైలోని ములుంద్ వెస్ట్ లో కుప్పకూలిన మెట్రో పిల్లర్ స్లాబ్ #Mumbai #MulundWest #MetroAccident
Vijayawada |రహదారుల ఆక్రమణలు సహించం..
Vijayawada | రహదారుల ఆక్రమణలు సహించం.. Vijayawada | విజయవాడ , క్రైమ్
రేపటి నుండి శ్రీ అంగడీశ్వర ఆలయం వార్షికోత్సవం
కడెం, ఆంధ్రప్రభ : కడెం మండలంలోని ఎలగడప గ్రామ సమీపంలో గల శ్రీ
AP |కృషి, పట్టుదలకు ప్రతీక దామోదరం సంజీవయ్య
AP | కృషి, పట్టుదలకు ప్రతీక దామోదరం సంజీవయ్య AP | గుంటూరు,
మరోసారి దొరికిపోయిన హార్థిక్.. ఈసారి రెడ్ హ్యాండెడ్గా..
టీం ఇండియా స్టార్ హార్థిక్ పాండ్యా 2024లో తన మాజీ భార్య నటాషాతో విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. ఆ తర్వాత అతడు మహిశ శర్మతో రిలేషన్లో ఉంటున్నాడు. అయితే ప్రస్తుతం హార్థిక్ టి-20 ప్రపంచకప్లో పాల్గొంటున్నాడు. ఆదివారం పాకిస్థాన్తో జరిగే మ్యాచ్ కోసం శ్రీలంకలోని కొలంబోకి జట్టుతో పాటు చేరుకున్నాడు. అయితే ఇక్కడే అసలు ట్విస్ట్ జరిగింది. హార్థిక్ తన గర్ల్ఫ్రెండ్ నటాషాతో హోటల్ లాబీలో కనిపించాడు. బిసిసిఐ నిబంధనల ప్రకారం విదేశీ టోర్నమెంట్లో ఉన్నప్పుడు భార్యలు లేదా గర్ల్ఫ్రెండ్స్ని తోడు తేవకూడదు. ఒక వేళ తీసుకువస్తే.. వాళ్ల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసుకోవాలి. అయితే హార్థిక్ మాత్రం అలా చేయలేదు. మరి దీనిపై బిసిసిఐ ఎలాంటి చర్య తీసుకుంటుందో వేచి చూడాలి. ఇక హార్థిక్ ప్రేమికుల దినోత్సవం సందర్భంగా కొత్తగా తన మెడపై ‘ఎమ్’ అనే అక్షరాన్ని టాటూ వేయించుకున్నట్లు తెలుస్తోంది. తన గర్ల్ఫ్రెండ్ పేరులోని మొదటి అక్షరం ‘ఎమ్’ కావడం విశేషం. కాగా, ఇటీవల ఓ మ్యాచ్లో తన ప్రదర్శనను కూడా హార్థిక్ తన ప్రేయసికి అంకితం చేశాడు.
Ys Jagan : ఇంత జరుగుతున్నా జగన్ వినిపించుకోడేందమ్మా?
వైసీపీ అధినేత వైఎస్ జగన్ తప్పు చేస్తున్నారన్నది ఆ పార్టీ నేతల మనోగతం
15th Police |ట్రాఫిక్ మళ్లింపు…
15th Police | ట్రాఫిక్ మళ్లింపు… 15th Police | పమిడిముక్కల –
ప్రేమజంటను ఢీకొట్టిన లారీ... ప్రియురాలు మృతి
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కడప జిల్లాలో వాలంటైన్స్ డే రోజున విహారయాత్రలో విషాదం చోటుచేసుకుంది. బైక్పై వెళ్తున్న ప్రేమికులను లారీ ఢీకొట్టడంతో ప్రియురాలు ఘటనా స్థలంలోనే మృతి చెందారు. ప్రియుడు తీవ్రంగా గాయపడడంతో కడప ఆస్పత్రికి తరలించారు. ప్రియుడి పరిస్థితి విషమంగా ఉందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. ప్రియురాలు రిషిక తన బాయ్ ఫ్రెండ్ తో కలిసి తిరుపతి నుంచి గండికోటకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
సైబర్ నేరగాళ్ల కొత్త ట్రిక్ పోలీస్ వేషంలో సైబర్ మోసం #CyberCrime #Hyderabad #HyderabadPolice
Budget |రాష్ట్ర బడ్జెట్లో సమచిత స్థానం…
Budget | రాష్ట్ర బడ్జెట్లో సమచిత స్థానం… Budget | చిత్తూరు, ఆంధ్రప్రభ
మృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం…
రుద్రూర్, ఆంధ్రప్రభ : రుద్రూర్ మండల కేంద్రంకు చెందిన మేస్త్రి పోశెట్టి (కుర్మ)
Construction | ఎక్కడంటే… Construction | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : నిర్మాణంలో
Bollywood Trend in Telugu Cinema: But Deadlines Missed
The producers of Telugu cinema are now making official announcements of their films well in advance. This has been the trend in Bollywood for years. The production houses are known to announce the release dates even before the launch of their films. As the shoots are well organized and completed on time, most of the […] The post Bollywood Trend in Telugu Cinema: But Deadlines Missed appeared first on Telugu360 .
Revenue |దామోదరం సంజీవయ్య జీవితం స్పూర్తిధాయకం..
Revenue | దామోదరం సంజీవయ్య జీవితం స్పూర్తిధాయకం.. Revenue | మచిలీపట్నం –
AP Assembly | ఏపీ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ఈ రోజు
Education Dept |తక్షణ చర్యలివే…
Education Dept | తక్షణ చర్యలివే… Education | చిత్తూరు, ఆంధ్రప్రభ బ్యూరో
Payyavula Keshav |అన్నదాత సుఖీభవకు రూ.6,300 కోట్లు
Payyavula Keshav | అన్నదాత సుఖీభవకు రూ.6,300 కోట్లు Payyavula Keshav |
Andhra Pradesh : వ్యవసాయ బడ్జెట్ ను ప్రవేశపెట్టిన అచ్చెన్న
శాసనసభలో వ్యవసాయ బడ్జెట్ ను మంత్రి అచ్చెన్నాయుడు ప్రవేశపెట్టారు
బిఆర్ఎస్, బిజెపి పొత్తుకు తొలి అడుగు పడింది: కవిత
హైదరాబాద్: ప్రధాన ప్రతిపక్షంగా బిఆర్ఎస్ ఘోరంగా విఫలమైందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత తెలిపారు. కార్మికుల హక్కులను బిఆర్ఎస్ ప్రభుత్వం కాలరాసిందని అన్నారు. మున్సిపాలిటీలను తీర్చిదిద్దానని చెప్పుకుంటున్న బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్..ఇప్పుడేమంటారు? అని ప్రశ్నించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ఈ స్థానాలు వచ్చుడే ఎక్కువ అన్నట్టు.. కెటిఆర్ మాట్లాడటం సిగ్గుచేటు అని కవిత విమర్శించారు. మున్సిపల్ ఎన్నికల ఫలితాలతో బిఆర్ఎస్, బిజెపి పొత్తుకు తొలి అడుగుపడిందని, రానున్న ఎన్నికల్లో బిఆర్ఎస్, బిజెపి పొత్తు పెట్టుకోవాల్సిన పరిస్థితులు వస్తున్నాయని తెలియజేశారు. తోక పార్టీలకే.. బిఆర్ఎస్ తోక పార్టీగా మారిందని, కొత్తగూడెంలో సిపిఐకి బిఆర్ఎస్ మద్దతు హాస్యాస్పదం అని.. సిపిఐ అడగకుండానే.. కొత్తగూడెంలో కెటిఆర్ ఓపెన్ ఆఫర్ ఇవ్వడం దిగజారుడేనని ఎద్దేవా చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై సిపిఐ కూనం నేని సాంబశివరావు ఆరోపణలను కెటిఆర్ ఒప్పుకున్నట్టేనా? అని ప్రశ్నించారు. ఉద్యమకారులను బిఆర్ఎస్ పట్టించుకోవాలని సూచించారు. కరీంనగర్ కార్పొరేషన్ కోసం బిజెపి అష్టకష్టాలు పడుతోందని కవిత పేర్కొన్నారు.
కాంగ్రెస్, బీఆర్ఎస్ లకు బండి సంజయ్ వార్నింగ్
కాంగ్రెస్, బీఆర్ఎస్ లకు కేంద్ర మంత్రి బండి సంజయ్ వార్నింగ్ ఇచ్చారు
Rs.80 lakhs |షాపింగ్ కాంప్లెక్స్లు, గెస్ట్ హౌస్…
Rs.80 lakhs | షాపింగ్ కాంప్లెక్స్లు, గెస్ట్ హౌస్… Rs. 80 lakhs
Assembly |బీసీ కాంపోనెంట్ కు రూ. 51,021 కోట్లు
Assembly | బీసీ కాంపోనెంట్ కు రూ. 51,021 కోట్లు Assembly |
YSRCP : జనసేనకు జయ మంగళమే.. తెలుగుదేశానికి కర్రి కటీఫ్?
YSRCP : జనసేనకు జయ మంగళమే.. తెలుగుదేశానికి కర్రి కటీఫ్?
Andhra Pradesh Budget 2026–27 Focuses on Agriculture Growth
Andhra Pradesh began its Assembly sessions with the presentation of both the Agriculture Budget and the Annual Budget for 2026–27, setting the tone for a year focused on growth, welfare, and long term stability. Agriculture Minister Atchannaidu presented the Agriculture Budget and reaffirmed the government’s commitment to make farming profitable and sustainable. He said agriculture […] The post Andhra Pradesh Budget 2026–27 Focuses on Agriculture Growth appeared first on Telugu360 .
ప్రియుడితో గొడవ.. హోటల్ పైనుంచి దూకిన యువతి... వీడియో వైరల్
ఢిల్లీ: ప్రియుడితో గొడవ పడి ఓ యువతి బిల్డింగ్ పైనుంచి దూకిన సంఘటన దేశ రాజధాని ఢిల్లీలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... 22 ఏళ్ల యువతి తన ప్రియుడితో కలిసి హోటల్ కు వచ్చింది. పెళ్లి విషయంలో ఇద్దరి మధ్య గొడవ జరగడంతో ఆగ్రహంతో సదరు యువతి కిందకు దూకింది. 4వ అంతస్తు పైనుంచి యువతి దూకుతుండగా స్థానికులు గమనించి టివి, ఫ్రిజ్ కార్డ్బోర్డ్ బాక్స్లను అడ్డుగా పెట్టారు. నేరుగా ఆ బాక్స్లపై పడటంతో ప్రాణాపాయం తప్పింది. తీవ్రంగా గాయపడిన యువతిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
The Venkaiah Shadow: Is Kishan Reddy stifling BJP Growth in Telangana?
In the current era of Modi and Shah, the old style of politics practiced by former Vice President Venkaiah Naidu is widely considered outdated. However, many within the Telangana BJP believe that Union Minister Kishan Reddy is turning into a modern-day Venkaiah Naidu – a move they say is stifling the party’s growth in the […] The post The Venkaiah Shadow: Is Kishan Reddy stifling BJP Growth in Telangana? appeared first on Telugu360 .
Collectorate | 105వ జయంతి సందర్భంగా….
Collectorate | 105వ జయంతి సందర్భంగా…. Collectorate | ఒంగోలు, ఆంధ్రప్రభ :
కూలిన మెట్రో పిల్లర్... శిధిలాల కింద
ముంబైలో మెట్రో పిల్లర్ కూలిపోయింది.
MLA |రాజకీయ హీట్ పెంచిన ఉషశ్రీ చరణ్…
MLA | రాజకీయ హీట్ పెంచిన ఉషశ్రీ చరణ్… MLA | శ్రీ
శ్రీశైలంలో కన్నులపండుగగా మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు #Mahashivaratri #Srisailam #Brahmotsavam
క్రికెట్కు విరామం.. అతి పెద్ద పరీక్షలకు సిద్ధమవుతున్న వైభవ్
14 ఏళ్లకే ఐపిఎల్లో అడుగుపెట్టి.. అదరగొట్టాడు యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ. రాజస్థాన్ రాయల్స్ తరఫున 35 బంతుల్లో సెంచరీ చేసి అందరి దృష్టిని ఆకర్షించాడు. ఆ తర్వాత భారత యువ జట్టులో చోటు దక్కించుకొని.. అవకాశం దొరికినప్పుడల్లా తన సత్తా చాటాడు. ఇటీవల జరిగిన అండర్-19 ప్రపంచకప్లో కూడా వైభవ్ చెలరేగిపోయాడు. ముఖ్యంగా ఇంగ్లండ్తో జరిగిన ఫైనల్ మ్యాచ్లో 80 బంతుల్లో 175 పరుగులు చేసి జట్టు ట్రోఫీని గెలుచుకోవడంలో కీలక పాత్ర పోషించాడు. అంతేకాక.. ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డును కూడా అందుకున్నాడు. అయితే వైభవ్ కొంతకాలం క్రికెట్కు విరామం ఇవ్వనున్నాడు. ఎందుకంటే అతడు పదో తరగతి పరీక్షలకు సిద్ధమవుతున్నాడు. బీహార్లోని సమస్తిపుర్లోని పోడార్ ఇంటర్నేషనల్ స్కూల్లో వైభవ్ పదో తరగతి పరీక్షలు రాయనున్నాడు. ఫిబ్రవరి 17 నుంచి ఈ పరీక్షలు ప్రారంభంకానున్నాయి. వైభవ్ తమ స్కూల్లోనే పరీక్షలు రాస్తున్నట్లు ప్రిన్సిపల్ నీల్ కిశోర్ ఈ వార్త సంస్థకు తెలిపారు. వైభవ్.. క్రికెటర్ కావడంతో అతడికి ప్రత్యేక భద్రత కల్పిస్తున్నట్లు.. అలాగే మిగితా విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూసుకుంటున్నట్లు కిశోర్ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో క్రికెట్లో సత్తా చాటిన వైభవ్.. చదువులో కూడా అదరగొట్టాలని అభిమానులు అతడికి ఆల్ ది బెస్ట్ చెబుతున్నారు.
English Spell |నేషనల్ స్పెల్ బీ పోటీలకు ఎంపిక….
English Spell | నేషనల్ స్పెల్ బీ పోటీలకు ఎంపిక…. English Spell
Rain|ఈ ఒక్క రోజు ఆగవయ్యా.. వరుణుడికి ఫ్యాన్స్ రెక్వెస్ట్ Rain|ఆంధ్రప్రభ, వెబ్డెస్క్ :
పాకిస్థాన్ పైనే అది ఉంటుంది: భజ్జీ
హైదరాబాద్: టి20 ప్రపంచ కప్లో భాగంగా భారత్-పాకిస్థాన్ మధ్య ఆదివారం మ్యాచ్ జరగనుంది. ఈ సందర్భంగా మాజీ స్పిన్ బౌలర్ హర్భజన్ సింగ్ మీడియాతో మాట్లాడారు. టీమిండియా చాలా బలంగా ఉందని, పాక్పై భారత్ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. పాక్ స్పిన్ బౌలర్ ఉస్మాన్ తారిక్ను టీమిండియా బ్యాట్స్మెన్లు ఎదుర్కొంటారని తెలియజేశారు. టీమిండియా ఆటగాళ్లు నిత్యం ఆడుతున్నట్టే ఈ మ్యాచ్ కూడా ఆడుతారని, ఒత్తిడి లేకుండా మెరుగైన ప్రదర్శన చేసి గెలుస్తారని అశాభావం వ్యక్తం చేశారు. టిమిండియా జట్టులోనినిక అభిషేక్ శర్మ ఓపెనర్గా వస్తే రింకు సింగ్ను పక్కన పెట్టి సంజూ శామ్సన్ జట్టులోకి తీసుకునే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కొలంబో పిచ్ స్పిన్కు సహకరిస్తుండడంతో హర్షదీప్ సింగ్ బదులుగా కుల్దీప్ యాదవ్ను జట్టులోకి తీసుకుంటారు. అభిషేక్ శర్మతో సంజూ శామ్సన్ ఓపెనింగ్ చేస్తే ఫస్ట్ డౌన్లో ఇషాన్ కిషన్ బ్యాటింగ్కు వచ్చే అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది.
287th Birthday |శ్రీ సంత సేవాలల్ జయంతిని విజయవంతం…
287th Birthday | శ్రీ సంత సేవాలల్ జయంతిని విజయవంతం… 287th Birthday
కాంగ్రెస్, బిఆర్ఎస్ ఒక్కటేనని ముందు నుంచి చెప్తున్నాం: బండి
హైదరాబాద్: కరీంనగర్ మున్సిపల్ ఎన్నికల్లో ఘన విజయం సాధించామని కేంద్రమంత్రి బండి సంజయ్ తెలిపారు. స్వతంత్రంగా గెలిచిన వారు బిజెపికి మద్దతిచ్చారని, కరీంనగర్ లో కాంగ్రెస్, బిఆర్ఎస్, ఎమ్ఐఎమ్ కుమ్మక్కయ్యాయని అన్నారు. ఈ సందర్భంగా బిజెపి కార్యాలయంలో బండి మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్, బిఆర్ఎస్ ఒక్కటేనని ముందు నుంచి చెప్తున్నామని సూచించారు. ఇండిపెండెంట్ కార్పొరేటర్ కు మేయర్ పదవిని ఇస్తామంటూ ఆఫర్ చేశాయని, బిజెపికి మేయర్ పీఠం దక్కకుండా కుట్రలు చేశాయని బండి సంజయ్ విమర్శించారు. ఎన్నికల్లోనూ కాంగ్రెస్, బిఆర్ఎస్ కలిసి పని చేశాయని, బిజెపిని ఓడిచేందుకు మూడు పార్టీలు ఏకమయ్యాయని బండిసంజయ్ మండిపడ్డారు. తన వాళ్లకు కూడా ఫోన్లు చేస్తున్నారని, బిఆర్ఎస్ తో మాట్లాడామని కాంగ్రెస్ కూడా చెప్తోందని తెలియజేశారు. వాళ్ల చిల్లర రాజకీయాలు, కుట్రలు కరీంనగర్ వేదికగా బయటపడబోతున్నాయని, కాంగ్రెస్, బిఆర్ఎస్ ది ఎమ్ సీల్ బంధం అని ఎద్దేవా చేశారు. దిగజారుడు రాజకీయాలు ప్రజలు గమనిస్తున్నారని బండి సంజయ్ పేర్కొన్నారు.
Congress |ఓటమిని గెలుపుగా మార్చిన కాంగ్రెస్ వ్యూ హం..
Congress | నిజామాబాద్, ఆంధ్రప్రభ : ఇందూరు ప్రజల్లో ఎవరి నోట విన్న
మున్సిపల్ లెక్కింపులో ఒక్క ఓటు సంచలనం #MunicipalElections #Miryalaguda #Gadwal #Parakala #Recounting
Amaravati |విద్యుత్ రంగానికి రూ.13,934 కోట్లు
Amaravati | విద్యుత్ రంగానికి రూ.13,934 కోట్లు Amaravati | ఆంధ్రప్రభ, వెబ్
Book |స్వామి వివేకానంద బుఱ్ఱకథ పుస్తకావిష్కరణ
Book | స్వామి వివేకానంద బుఱ్ఱకథ పుస్తకావిష్కరణ Book | ఆలేరు, ఆంధ్రప్రభ

29 C