SENSEX
NIFTY
GOLD
USD/INR

Weather

27    C
...

రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం..

రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం.. పంచ సూత్రాలతో రైతన్న ఆర్థిక అభివృద్ధి సాధ్యం…మంత్రి

ప్రభ న్యూస్ 18 Mar 2026 3:28 pm

Photos : Ustaad Bhagat Singh Movie Team Press Meet

The post Photos : Ustaad Bhagat Singh Movie Team Press Meet appeared first on Telugu360 .

తెలుగు 360 18 Mar 2026 3:20 pm

us, iran |యుద్ధంపై అమెరికాలో అసంతృప్తి

us, iran |యుద్ధంపై అమెరికాలో అసంతృప్తి ఆంధ్ర‌ప్ర‌భ వెబ్‌డెస్క్ : మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు

ప్రభ న్యూస్ 18 Mar 2026 3:19 pm

Pawan Appreciated Me For Making UBS So Effortlessly: Harish

As Power Star Pawan Kalyan’s Ustaad Bhagat Singh races past the 20 Cr mark in advance bookings and dominates BookMyShow, the team shared several interesting insights at the release event. Producer Naveen Yerneni said their long-awaited collaboration finally materialized last year, and the film was completed in just 70 working days, despite shooting only 10 […] The post Pawan Appreciated Me For Making UBS So Effortlessly: Harish appeared first on Telugu360 .

తెలుగు 360 18 Mar 2026 3:12 pm

mumbai|స్టాక్ మార్కెట్.. ఊగిసలాట

mumbai| స్టాక్ మార్కెట్.. ఊగిసలాట ఆంధ్ర‌ప్ర‌భ వెబ్‌డెస్క్ : ఇవాళ ముంబై స్టాక్

ప్రభ న్యూస్ 18 Mar 2026 3:04 pm

Theatrical Performance: The Ultimate Saviour of Cinema

Indian cinema has witnessed several changes over the years. Things changed completely after the pandemic. The viewership in the digital space has increased and the satellite market reached the rock bottom. The digital players are imposing new rules and they have slashed down the OTT deals which turned out to be a trouble for the […] The post Theatrical Performance: The Ultimate Saviour of Cinema appeared first on Telugu360 .

తెలుగు 360 18 Mar 2026 2:55 pm

ଫ୍ୟାକ୍ଟ ଚେକ୍: ଇରାନକୁ ଭାରତ ଦେଇଥିବା ଚେତାବନୀ ଦାବିଟି ଫେକ୍ ଅଟେ

ନିକଟ ଦିନରେ ସୋସିଆଲ ମିଡିଆରେ ଏକ ଭିଡିଓ ଭାଇରାଲ ହେବାରେ ଲାଗିଛି, ଭାଇରାଲ ଭିଡିଓରେ ବୈଦେଶିକ ବ୍ୟାପାର ମନ୍ତ୍ରଣାଳୟର ମୁଖପାତ୍ର ରଣଧୀର ଜୈସ୍ୱାଲ କିଛି କହୁଥିବାର ଦେଖାଯାଇଛି । ଏହି ଯୁଦ୍ଧରେ ଭାରତ ସମ୍ପୂର୍ଣ୍ଣ ଏବଂ ସ୍ପଷ୍ଟ ଭାବରେ ଇସ୍ରାଏଲ ସହିତ ଠିଆ ହୋଇଛି। ମୁଁ ବିଶ୍ୱାସ କରେ ପ୍ରଧାନମନ୍ତ୍ରୀ ମୋଦି ଏହା ଅନେକ ଥର ସ୍ପଷ୍ଟ କରିଛନ୍ତି, ତେଣୁ କୌଣସି ସନ୍ଦେହ ରହିବା ଉଚିତ୍ ନୁହେଁ । ଉକ୍ତ ଭିଡିଓରେ ରଣଧୀର ଜୈସ୍ୱାଲ ଆହୁରି ମଧ୍ୟ କହିଛନ୍ତି ଯେ, ଭାରତ ଯାଉଥିବା ବାଣିଜ୍ୟ ଜାହାଜ ଉପରେ ଆକ୍ରମଣରେ ଇରାନର ଭୂମିକାକୁ ନିର୍ଣ୍ଣୟ କରାଯିବ ଏବଂ ଯଦି ପ୍ରମାଣିତ ହୁଏ, ତେବେ ଇରାନକୁ ପାକିସ୍ତାନ ଅପେକ୍ଷା କଠୋର ଜବାବ ଦିଆଯିବ । ଉକ୍ତ ଭିଡିଓ ସେୟାର କରି ୟୁଜର୍ସ ଉଲ୍ଲେଖ କରିଛନ୍ତି, ଉକ୍ତ ଧମକ ପରେ ଭାରତ ଇରାନକୁ କଡ଼ା ଚେତାବନୀ ଦେଇଛି । ବୈଦେଶିକ ବ୍ୟାପାର ମନ୍ତ୍ରଣାଳୟର ମୁଖପାତ୍ର ରଣଧୀର ଜୈସ୍ୱାଲ ପ୍ରଥମ ଥର ପାଇଁ ତେହେରାନକୁ ଧମକ ଦେଇଛନ୍ତି । ଏଥିରେ କୌଣସି ସନ୍ଦେହ ନାହିଁ ଯେ, ଭାରତ ପ୍ରଥମେ ନିଶ୍ଚିତ କରିବ ଯେ ଇରାନ ଏପରି ଆକ୍ରମଣ କରିବାରେ ଜଡିତ ଏବଂ ଯଦି ନିଶ୍ଚିତ ହୁଏ, ତେବେ ଇରାନକୁ ପାକିସ୍ତାନ ଅପେକ୍ଷା କଡ଼ା ଜବାବ ଦିଆଯିବ। ଭାରତ ଆତଙ୍କବାଦକୁ ସମର୍ଥନ କରେ ନାହିଁ ଏବଂ ଭାରତ ପ୍ରତି କୌଣସି ଆକ୍ରମଣ ପାଇଁ ଇରାନକୁ ଛଡ଼ାଯିବ ନାହିଁ। ଯାହାର ଏକ ଆର୍କାଆଇଭ ଲିଙ୍କ୍ ଏଠାରେ   ଉପଲବ୍ଧ ରହିଛି । ସତ୍ୟାସତ୍ୟ: ଦାବିରେ ନାହିଁ କୌଣସି ସତ୍ୟତା, ଏଭଳି କୌଣସି ମନ୍ତବ୍ୟ ଦେଇ ନାହାଁନ୍ତି ବୈଦେଶିକ ବ୍ୟାପାର ମନ୍ତ୍ରଣାଳୟର ମୁଖପାତ୍ର ରଣଧୀର ଜୈସ୍ୱାଲ I ଉକ୍ତ ଦାବି ନେଇ ଅନୁସନ୍ଧାନ କରିବାରୁ ବୈଦେଶିକ ବ୍ୟାପାର ମନ୍ତ୍ରଣାଳୟର ମୁଖପାତ୍ର ରଣଧୀର ଜୈସ୍ୱାଲ ଏଭଳି ମନ୍ତବ୍ୟ ଦେଇଥିବା ହସ୍ତଗତ ହୋଇନଥିଲା । ଯଦି ଏଭଳି କୌଣସି ମନ୍ତବ୍ୟ ମୁଖପାତ୍ର ଦେଇଥାନ୍ତେ ନିଶ୍ଚିତ ଭାବେ କୌଣସି ନା କୌଣସି ପ୍ରମୁଖ ଗଣମାଧ୍ୟମରେ ନିଶ୍ଚିତ ପ୍ରସାରିତ କିମ୍ବା ପ୍ରକାଶିତ ହୋଇଥାନ୍ତା । ଅଧିକ ଅନୁସନ୍ଧାନ କରିବାକୁ ଯାଇ, ଭାଇରାଲ ଭିଡିଓର କିଛି ଅଂଶକୁ ସ୍କ୍ରୀନସଟ୍ କରି ରିଭର୍ସ ଇମେଜରେ ଅନୁସନ୍ଧାନ କରିଥିଲୁ । ଅନୁସନ୍ଧାନରୁ ସୋସିଆଲ ମିଡିଆରେ ଅପଲୋଡ଼ ହୋଇଥିବା ଏକ ଭିଡିଓ ହସ୍ତଗତ ହୋଇଥିଲା ।  VIDEO | Delhi: “We remain committed to welfare of citizens residing in Gulf region; Two Indians killed, 1 is missing, when merchant vessels came under attack during current West Asia conflict”, says MEA spokesperson Randhir Jaiswal ( @MEAIndia ). (Full video available on PTI… pic.twitter.com/6QGgTl3zRV — Press Trust of India (@PTI_News) March 11, 2026 ଉକ୍ତ ଭିଡିଓରେ ବୈଦେଶିକ ବ୍ୟାପାର ମନ୍ତ୍ରଣାଳୟର ମୁଖପାତ୍ର ରଣଧୀର ଜୈସ୍ୱାଲ କହୁଥିବାର ଶୁଣିବାକୁ ମିଳିଛି, ଆମେ ଗଲ୍ଫ ଅଞ୍ଚଳରେ ରହୁଥିବା ନାଗରିକଙ୍କ କଲ୍ୟାଣ ପାଇଁ ପ୍ରତିବଦ୍ଧ; ବର୍ତ୍ତମାନର ପଶ୍ଚିମ ଏସିଆ ସଂଘର୍ଷ ସମୟରେ ବାଣିଜ୍ୟ ଜାହାଜ ଆକ୍ରମଣର ଶିକାର ହେବା ସମୟରେ ଦୁଇ ଜଣ ଭାରତୀୟଙ୍କ ମୃତ୍ୟୁ ହୋଇଛି, ଜଣେ ନିଖୋଜ ଅଛନ୍ତି। ଆମେ ଗଲ୍ଫ ଅଞ୍ଚଳରେ ରହୁଥିବା ନାଗରିକଙ୍କ କଲ୍ୟାଣ ପାଇଁ ପ୍ରତିବଦ୍ଧ; ବର୍ତ୍ତମାନର ସଂଘର୍ଷ ସମୟରେ ବାଣିଜ୍ୟ ଜାହାଜ ଆକ୍ରମଣର ଶିକାର ହେବା ସମୟରେ ଦୁଇ ଜଣ ଭାରତୀୟଙ୍କ ମୃତ୍ୟୁ ହୋଇଛି, ଜଣେ ନିଖୋଜ ଅଛନ୍ତି । ବୋଲି ଉକ୍ତ ଭିଡିଓରେ ମୁଖପାତ୍ର କହୁଥିବାର ଶୁଣିବାକୁ ମିଳିଛି । ଉକ୍ତ ଭିଡିଓଟି ଭାଇରାଲ ଭିଡିଓ ସହ ବହୁମାତ୍ରାରେ ତାଳମେଳ ଖାଉଥିବାରୁ ଦେଖିବାକୁ ପାଇଥିଲୁ । ଉଭୟ ଭିଡିଓକୁ ତୁଳନା କରିବାରୁ ଉଭୟ ଭିଡିଓ ଗୋଟିଏ ସମୟର ବୋଲି ଜାଣିବାକୁ ପାଇଥିଲୁ । ଆବଶ୍ୟକୀୟ କିୱାର୍ଡ ବ୍ୟବହାର କରି ଅନୁସନ୍ଧାନ କରିବାରୁ ଏକ ୟୁଟ୍ୟୁବ ଭିଡିଓ ହସ୍ତଗତ ହୋଇଥିଲା । ଉକ୍ତ ଭିଡିଓଟି ୧୧ ମାର୍ଚ୍ଚ, ୨୦୨୬ରେ ପିଆଇବି ୟୁଟ୍ୟୁବରେ ଅପଲୋଡ଼ ହୋଇଥିବା ବେଳେ, ଉକ୍ତ ଭିଡିଓଟି ବୈଦେଶିକ ବ୍ୟାପାର ମନ୍ତ୍ରଣାଳୟର ମୁଖପାତ୍ର ରଣଧୀର ଜୈସ୍ୱାଲଙ୍କ ପ୍ରେସ୍ କନଫରେନ୍ସର ଭିଡିଓ ଥିବାର ଜାଣିବାକୁ ପାଇଥିଲୁ । ଉକ୍ତ ଭିଡିଓଟି ପିଟିଆଇ ଭିଡିଓର ଏକ ସମ୍ପୂର୍ଣ୍ଣ ଅଂଶ ଥିବା ବେଳେ ଏହା ଭାଇରାଲ ଭିଡିଓର ପ୍ରକୃତ ଭିଡିଓ ବୋଲି ଜାଣିବାକୁ ପାଇଥିଲୁ । ଏଥିରୁ ପ୍ରମାଣିତ ହେଲା ଯେ, ପ୍ରକୃତ ଭିଡିଓରେ ଇରାନ କୁ ନେଇ ବୈଦେଶିକ ବ୍ୟାପାର ମନ୍ତ୍ରଣାଳୟର ମୁଖପାତ୍ର ରଣଧୀର ଜୈସ୍ୱାଲ କୌଣସି ମନ୍ତବ୍ୟ ଦେଇ ନାହାଁନ୍ତି । ପ୍ରକୃତରେ ସିଏ ଗ୍ଲଫରେ ରହୁଥିବା ଭାରତୀୟଙ୍କ ସୁରକ୍ଷା ପାଇଁ ପ୍ରତିବଦ୍ଧ ବୋଲି ଜଣାଇଛନ୍ତି । ଭାଇରାଲ ଭିଡିଓ ର ସତ୍ୟତା ଜାଣିବାକୁ ଯାଇ ଉକ୍ତ ଭିଡିଓଟି କୌଣସି ଟୁଲ୍ ବ୍ୟବହାର କରି ଏଡିଟ କରାଯାଇଥାଇପାରେ ବୋଲି ଅନୁମାନ କରାଯାଏ । ଉକ୍ତ ଭିଡିଓକୁ ଡିପଫେକ୍ ଓ ମିଟରରେ ପରୀକ୍ଷା କରିଥିଲୁ । ଉକ୍ତ ଭିଡିଓଟି ର ଅଡିଓ ଅଂଶକୁ ଏଡିଟ କରାଯିବା ସହ ଭିଡିଓର କିଛି ଅଂଶକୁ ମଧ୍ୟ ପରିବର୍ତ୍ତନ କରାଯାଇଛି ବୋଲି ରିପୋର୍ଟ ପ୍ରକାଶ ପାଇଥିଲା ।    ଏଥିରୁ ପ୍ରମାଣିତ ହେଲା ଯେ, ଦାବିରେ ନାହିଁ କୌଣସି ସତ୍ୟତା । ଇରାନକୁ ଭାରତ ପକ୍ଷରୁ କୌଣସି ଚେତାବନୀ ଦିଆଯାଇ ନାହିଁ । ପ୍ରକୃତ ଭିଡିଓରେ ଗ୍ଲଫ ରେ ରହୁଥିବା ଭାରତୀୟଙ୍କ ସୁରକ୍ଷା ପାଇଁ ଭାରତ ପ୍ରତିବଦ୍ଧ ବୋଲି କହିଛନ୍ତି ବିଦେଶ ମନ୍ତ୍ରଣାଳୟର ମୁଖପାତ୍ର ରଣଧୀର ଜୈସ୍ୱାଲ । 

తెలుగు పోస్ట్ 18 Mar 2026 2:52 pm

‘ధురంధర్-2’ సినిమా రిలీజ్.. తెలుగు ఫ్యాన్స్‌కి ఊహించని షాక్

ఆదిత్య ధర్ దర్శకత్వంలో రణ్‌వీర్ సింగ్ హీరోగా నటించిన భారీ యాక్షన్ చిత్రం ‘ధురంధర్’. గతేడాది విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. గురువారం ఈ సినిమా సీక్వెల్ విడుదల కానుంది. ుధురంధర్ తొలి భాగం కేవలం హిందీలో మాత్రమే విడుదల. ఇప్పడు రెండో భాగాన్ని హిందీతో పాటు తెలుగులో కూడా విడుదల చేస్తున్నారు. అయితే గురువారం సినిమా విడుదల కాగా.. అంతకు ముందే ప్రీమియర్ షోలు ప్రదర్శిస్తామని చిత్ర యూనిట్ ప్రకటించింది. అయితే చాలా మంది సినిమాను ముందుగానే చూసేందుకు ఫ్యాన్స్ టికెట్లు బుక్ చేసుకున్నారు. కానీ, తీర సమయానికి తెలుగులో ప్రీమియర్ షోలను రద్దు చేసి.. టికెట్ డబ్బులు రీఫండ్ చేశాయి. సాంకేతిక సమస్యలతో సాంకేతిక సమస్యల కారణంగా తెలుగు వెర్షన్ ప్రీమియర్‌ని రద్దు చేసినట్లు తెలుస్తోంది. ఇక గురువారం నుంచి యథాతధంగా హిందీతో పాటు తెలుగులోనూ ప్రదర్శించనున్నట్లు సమాచారం. 

మన తెలంగాణ 18 Mar 2026 2:42 pm

Srisailam |స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు..

Srisailam | స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు.. ఘనంగా శ్రీశైలం పుణ్యక్షేత్రంలో ఉగాది

ప్రభ న్యూస్ 18 Mar 2026 2:42 pm

Cheating |ఎయిమ్స్ పరీక్షకు విద్యార్థి

Cheating | ఎయిమ్స్ పరీక్షకు విద్యార్థి Cheating | ఆంధ్ర‌ప్ర‌భ‌, వెబ్ డెస్క్

ప్రభ న్యూస్ 18 Mar 2026 2:31 pm

Ys Jagan : జగన్ మైండ్ సెట్ మార్చుకోవాల్సిందేనా?

వైసీపీ అధినేత జగన్ చాలా మారాల్సి ఉంది

తెలుగు పోస్ట్ 18 Mar 2026 2:27 pm

Toll Plaza |పెద్దిరెడ్డి పీఏ, ప్రధాన అనుచరుడు అరెస్టు

Toll Plaza | పెద్దిరెడ్డి పీఏ, ప్రధాన అనుచరుడు అరెస్టు Toll Plaza

ప్రభ న్యూస్ 18 Mar 2026 2:23 pm

Hero Nikhil |స్వయంభు ఏమైంది..?

Hero Nikhil | స్వయంభు ఏమైంది..? Hero Nikhil | స్వయంభు రిలీజ్

ప్రభ న్యూస్ 18 Mar 2026 2:23 pm

ఇంధనమే అన్నిటికీ మూలం

మధ్యప్రాచ్యంలో యుద్ధం కారణంగా తలెత్తిన ఇంధన సంక్షోభంలో చిక్కి ప్రపంచ దేశాలు విలవిలలాడుతున్నాయి. ముడిచమురు, లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ (ఎల్‌పిజి) వంటి ఇంధనాలను పుష్కలంగా కలిగిన రష్యా, వెనెజువెలా వంటి కొద్ది దేశాలకు మాత్రమే ఇందులో మినహాయింపు. తాజా పరిస్థితుల కారణంగా ప్రపంచంలోనే ముడిచమురును అత్యధికంగా దిగుమతి చేసుకునే దేశాల్లో ఒకటైన భారత్‌ను ఇంధన సంక్షోభం పట్టి కుదిపివేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా చమురు రవాణాకు సముద్ర మార్గాలే కీలకం. ఎనభై శాతం చమురు జలమార్గాల గుండానే వివిధ దేశాలకు సరఫరా అవుతోంది. ఈ మార్గాలకు ఏదైనా అవాంతరం వాటిల్లితే అనేక దేశాలు చమురు అందక సతమతమవుతాయి. ఇప్పుడు జరుగుతున్నది అదే. అమెరికా, ఇజ్రాయెల్ మూకుమ్మడిగా ఇరాన్‌పై విరుచుకుపడటంతో గల్ఫ్ దేశాలనుంచి ఇంధన నౌకలు రాకపోకలు సాగించే హర్మూజ్ జలసంధిని ఇరాన్ మూసివేసింది. ఫలితంగా ఇరాన్, ఇరాక్, కువైట్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సౌదీ అరేబియా తదితర దేశాలనుంచి చమురు రవాణా దాదాపుగా స్తంభించిపోయింది. గ్యాస్ సిలిండర్లు అందక మధ్యతరగతి, పేదవర్గాల వంటిళ్లలో పొయ్యిలో పిల్లి లేవడం లేదు. మెస్‌లు, హోటళ్లు, హాస్టళ్లు, ఆస్పత్రులలోని క్యాంటీన్లు సైతం గ్యాస్ లేక నత్తనడక నడుస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం గ్యాస్ సిలిండర్లకు కొరత లేదంటూనే వాణిజ్య సిలిండర్ల విక్రయంపై ఆంక్షలు విధించి, గృహోపయోగానికి వినియోగించే సిలిండర్లు సజావుగా సరఫరా అయ్యేందుకు చర్యలు చేపడుతోంది. చమురు, సహజవాయువు సరఫరాకు సమస్యలు తలెత్తకుండా నిత్యావసర సరకుల చట్టాన్ని ప్రయోగించడాన్ని బట్టి పరిస్థితి ఎంత జటిలంగా ఉందో అర్థమవుతోంది. గ్యాస్ బండతో సగటు భారతీయ మహిళకున్న అనుబంధం మాటల్లో చెప్పలేనిది. స్వాతంత్య్రం వచ్చిన ఏడెనిమిదేళ్లకు దేశంలోకి ప్రవేశించిన గ్యాస్ సిలిండర్ తో వంటింట్లో పడుతున్న కష్టాలనుంచి మహిళలకు కూడా స్వాతంత్య్రం లభించినట్లయింది. కట్టెలు, పిడకలతో వంట చేయలేక, పొగతో ఊపిరాడక పడే బాధలనుంచి వారికి విముక్తి లభించింది. తాజా సంక్షోభం వారు ఇంతకుముందు ఎరగనిది. అనుకోకుండా వచ్చిపడిన ఈ ఉపద్రవంనుంచి ఎలా గట్టెక్కాలో తెలియక సగటు భారతీయ మహిళ సతమతమవుతోంది. సౌరశక్తి ఆధారంగా నడిచే సోలార్ కుక్కర్లు, హైబ్రిడ్ సోలార్ స్టవ్‌లు, ఇండక్షన్ స్టవ్ లు వంటి సాధనాలు ఉన్నా, ధరలు అందుబాటులో లేని కారణంగా వీటి వినియోగం అంతంతమాత్రంగానే ఉంది. ముడిచమురును అత్యధికంగా దిగుమతి చేసుకునే దేశాల్లో అమెరికా, చైనా తర్వాత మూడో స్థానం భారత్ దే. 2040 నాటికి మన చమురు అవసరాలు ఆకాశాన్నంటుతాయన్నది ఒక అంచనా. అటువంటి పరిస్థితుల్లో భౌగోళిక రాజకీయ ఘర్షణలు తలెత్తినా, సరఫరా గొలుసులో అంతరాయాలు ఏర్పడినా చమురు అందక ఆయా దేశాలు సంక్షోభంలో కూరుకుపోక తప్పదు. తాజా ఉదంతమే ఇందుకు ఉదాహరణ. రవాణా సమస్యల కారణంగా ఇరాక్, కువైట్‌లలో ముడి చమురు, ఎల్‌పిజి ఇంధన నిల్వలు పేరుకుపోయాయి. దీంతో ఆయా దేశాలు ఉత్పత్తిని తగ్గించాయి. మరోవైపు ఇరాన్ లోని చమురు కేంద్రాలను అమెరికా, ఇజ్రాయెల్ లక్ష్యం చేసుకుంటున్నాయి. ఇప్పటికే సౌదీ అరేబియాలోని అరాంకోకు చెందిన అతి పెద్ద చమురు శుద్ధి రిఫైనరీ రస్ తనూరా మూతబడింది. ఈ నేపథ్యంలో యుద్ధం ముగిసినా ఇప్పటికిప్పుడు చమురు కొరతనుంచి గట్టెక్కుతామని అనుకోవడానికి వీలు లేదు. కాబట్టి, తాజా ఉదంతంనుంచి మనం పాఠాలు నేర్వకపోతే జాతి క్షమించదు. చమురు దిగుమతులు మన ఆర్థిక వ్యవస్థను దిగజారుస్తున్న నేపథ్యంలో ప్రత్యామ్నాయ ఇంధన వనరులపై పాలకులు ఇకనైనా దృష్టి సారించాలి. గత దశాబ్ద కాలంగా దేశంలో సౌరశక్తి వినియోగం పుంజుకున్నమాట వాస్తవమే. అయినా ఇప్పటికీ ఇది సామాన్యుడికి అందుబాటులో లేదనడం అతిశయోక్తి కాదు. పిఎం-కుసుమ్, ప్రధాని సూర్యఘర్, ముఫ్త్ బిజిలీ యోజన వంటి పథకాల ద్వారా మధ్యతరగతి ప్రజానీకం ఇప్పుడిప్పుడే సౌరశక్తి వినియోగంవైపు మొగ్గు చూపుతోంది. ఈ నేపథ్యంలో సహజ వాయువు, సౌరశక్తి వినియోగం పెంచడాన్ని పాలకులు ఒక ఉద్యమంగా చేపట్టవలసిన అవసరం ఉంది. అదే సమయంలో దేశీయంగా ముడిచమురు వెలికితీతకు నడుం బిగించాలి. రాజస్తాన్ లోని బర్మర్ జిల్లా, గుజరాత్ లోని గల్ఫ్ ఆప్ ఖంబాట్, ముంబయి హై, గోదావరి- కృష్ణా బేసిన్, అసోంలలో మాత్రమే ప్రస్తుతం చమురు ఉత్పత్తి అవుతోంది. ఇవిగాక, గుజరాత్ లోని కచ్, కావేరీ బేసిన్, ఒడిశాలోని మహానది బేసిన్, బెంగాల్ లోని హుగ్లీ బేసిన్ లో చమురు, సహజ వాయువు అపారంగా ఉన్నట్లు వెల్లడైన నేపథ్యంలో, అక్కడ వనరుల వెలికితీతకు ఉపక్రమించడం అత్యవసరం.   

మన తెలంగాణ 18 Mar 2026 2:18 pm

అభివృద్ధిపై ఆర్భాటం.. గెలుపు కోసం ఆరాటం

ప్రతి ప్రజాస్వామ్యంలో ఎన్నికలనేవి రాజకీయ పార్టీల ఆలోచనలు, విధానాలు, పాలనాపరమైన పనితీరు ఆధారంగా సమాన అవకాశాలతో పోటీ చేసే వేదికగా ఉండాలి. ఎన్నికల ఫలితాల చట్టబద్ధత కేవలం ఓటు వేయడం పైనే కాకుండా, ఆ ఓటింగ్‌కు ముందు జరిగిన మొత్తం ప్రక్రియ ఎంత నిష్పక్షపాతంగా సాగిందన్న దానిపైన కూడా ఆధారపడి ఉంటుంది. భారతదేశంలో ఈ సూత్రాన్ని ఎన్నికల ప్రవర్తనా నియమావళి (మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ (ఎంసిసి) ద్వారా అమలు చేస్తారు. పార్లమెంట్ లేదా రాష్ట్ర శాసన సభలకు ఎన్నికలు ప్రకటించిన వెంటనే భారత ఎన్నికల సంఘం ఈ నియమావళిని అమలులోకి తీసుకొస్తుంది. ఈ కోడ్ ప్రకారం ఎన్నికల సమయంలో ప్రభుత్వ యంత్రాంగాన్ని ప్రచార ప్రయోజనాలకు వినియోగించడం నిషేధం. కొత్త సంక్షేమ పథకాల ప్రకటనలు చేయడం, అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయడం వంటి చర్యలకు కూడా ఆంక్షలు ఉంటాయి. అదేవిధంగా, అధికారంలో ఉన్న పార్టీలు ఓటర్లను ప్రభావితం చేయడానికి ప్రజాకర్షక హామీలు ఇవ్వకుండా కూడా ఈ కోడ్ నిరోధిస్తుంది. ఎన్నికల ప్రవర్తనా నియమావళి (ఎంసిసి) స్ఫూర్తి చాలా సరళమైనది. ప్రభుత్వాలు రాష్ట్ర అధికారాన్ని లేదా ప్రజా వనరులను ఉపయోగించి ఎన్నికల్లో ప్రయోజనం పొందకూడదు. అయితే గత కొన్నేళ్లుగా ఒక ధోరణి కనిపిస్తోంది. అది నియమావళి సమయాన్ని సాంకేతికంగా పాటించినట్టే కనిపించినా, దాని అసలు ఉద్దేశాన్ని మాత్రం పక్క దారి పట్టించేలా ఉంది. ఎన్నికల సంఘం, ఎన్నికల షెడ్యూల్‌ను అధికారికంగా ప్రకటించే కొద్ది రోజుల ముందు ప్రభుత్వాలు హఠాత్తుగా అనేక ప్రాజెక్టులను ప్రారంభించడం, శంకుస్థాపనలు చేయడం, కొత్త సంక్షేమ పథకాలను ప్రకటించడం వంటి చర్యలకు దిగుతున్నాయి. దాంతో ఎన్నికలకు ముందు వారాల్లోనే ప్రకటనలు, రిబ్బన్ కటింగ్ కార్యక్రమాలు, ప్రచార కార్యక్రమాలు ఒక్కసారిగా పెరిగిపోతాయి. ఇటీవలి నెలల్లో అసోం రాష్ట్రం ఈ ధోరణికి స్పష్టమైన ఉదాహరణగా నిలిచింది. అక్కడ ప్రధానమంత్రి, రాష్ట్ర నాయకత్వం పాల్గొన్న అనేక ప్రాజెక్టుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు వరుసగా జరిగాయి. ఇటీవల అసోం పర్యటన సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అనేక మౌలిక వసతుల ప్రాజెక్టులను ప్రారంభించడంతోపాటు వాటికి శంకుస్థాపనలు కూడా చేశారు. వీటిలో జాతీయ రహదారులు, అంతర్గత జలమార్గాలు, రైలు అనుసంధానం, ఇతర మౌలిక వసతుల కార్యక్రమాలు ఉన్నాయి. ఈ ప్రాజెక్టుల మొత్తం విలువ వేల కోట్ల రూపాయలకు చేరుకుందని నివేదికలు సూచించాయి. కొన్ని ప్రకటనల్లో వంతెనలు, రహదారి కారిడార్లు, అంతర్గత జలమార్గ టెర్మినల్స్, రైల్వే సేవలు వంటి కనెక్టివిటీని మెరుగుపరచే కార్యక్రమాలు కూడా ఉన్నాయి. ఇవి ప్రాంతీయ రవాణా, అభివృద్ధికి తోడ్పడే లక్ష్యాన్ని ప్రకటించేవిగా ఉన్నాయి. అదే సమయంలో అసోం ముఖ్యమంత్రి హిమంత్ బిశ్వ శర్మ కూడా రాష్ట్రవ్యాప్తంగా అనేక ప్రాజెక్టులను ప్రారంభించడంలో చురుకుగా వ్యవహరిస్తున్నారు. ఫ్లైఓవర్లు, వంతెనలు, రహదారి మౌలిక సదుపాయాలు, ప్రజా సౌకర్యాల ప్రాజెక్టులు వరుసగా ఒకదాని తరువాత ఒకటిగా ప్రారంభం కావడం లేదా ప్రకటించడం జరుగుతోంది. ఒక్కో ప్రాజెక్టును విడివిడిగా చూసినప్పుడు అవి అభివృద్ధికి దోహదపడే కార్యక్రమాలే కావచ్చు; అవి చాలా కాలం క్రితమే ప్రణాళికలో ఉన్నవే కావచ్చు. ఏదిఏమైనప్పటికీ మౌలిక వసతులను నిర్మించడం, ప్రజా సేవలను విస్తరించడం ప్రభుత్వాల బాధ్యతే. అయితే ఎన్నికలకు కొద్ది రోజులముందు చాలా తక్కువ సమయంలో పెద్ద సంఖ్యలో ఈ తరహా కార్యక్రమాలు వరుసగా జరగడం ప్రారంభమైతేనే ఆందోళనలు వ్యక్తమవుతాయి. భారత రాజకీయ చరిత్రలో ఘనంగా శంకుస్థాపనలు చేసి తరువాత మరుగునపడిపోయిన అనేక ఉదాహరణలు ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో ఎన్నికలకు ముందు ఘనంగా ప్రకటించిన ప్రాజెక్టులు ప్రారంభం కావడానికి సంవత్సరాలు పట్టిన సందర్భాలూ ఉన్నాయి. మరికొన్ని ప్రాజెక్టులు వేడుకలు ముగిసిన తరువాత కూడా చాలా కాలం పూర్తి కాకుండా అసంపూర్తిగా మిగిలిపోయాయి. ఈ ధోరణి పునరావృతమైనప్పుడు కొన్నిసార్లు ప్రాజెక్టు కంటే వేడుకకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారనే భావన ప్రజల్లో కలుగుతుంది. మౌలిక వసతుల ప్రాజెక్టుల ప్రకటనలతోనే రాజకీయ సందేశం ముగియదు. సంక్షేమ పథకాలు కూడా ఇప్పుడు ఎన్నికల వ్యూహంలో ఒక ముఖ్యమైన భాగంగా మారాయి. అసోంలో అరుణోదోయ్, లక్షపతి బైదేవ్ వంటి పథకాలు మహిళలు, ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలను లక్ష్యంగా చేసుకుని విస్తృత ప్రచారం పొందాయి. ఈ పథకాల ద్వారా అనేక కుటుంబాలకు ఆర్థిక సహాయం అందింది. అదే సమయంలో, ఇలాంటి పథకాలకు లభించే ప్రచారం సమయం, స్థాయి తరచుగా సమీపిస్తున్న ఎన్నికలతోనే ముడిపడి ఉంటాయి. ఎన్నికల ముందు వాతావరణంలో కనిపించే మరో ముఖ్య అంశం ప్రభుత్వ ప్రకటనల విస్తృతి. ఎన్నికలకు ముందు నెలల్లో ప్రభుత్వ విజయాలను ప్రముఖంగా చూపిస్తూ పత్రికల్లో పూర్తి పేజీ ప్రకటనలు తరచుగా కనిపిస్తాయి. టెలివిజన్ ఛానెళ్లు మౌలిక వసతుల ప్రాజెక్టులు, సంక్షేమ పథకాలపై ప్రచార సందేశాలను ప్రసారం చేస్తాయి. అలాగే డిజిటల్ వేదికలపై కూడా అధికారంలో ఉన్న ప్రభుత్వం విజయాలను కీర్తిస్తూ ప్రాయోజిత ప్రచారాలను ప్రదర్శిస్తాయి. ఈ ప్రకటనలన్నీ ప్రభుత్వ ఖజానా -అంటే ప్రజల డబ్బుతోనే నిధులు సమకూరుతాయి. ఇది ఒక స్పష్టమైన నైతిక ప్రశ్నను లేవనెత్తుతోంది: ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో అధికార నాయకత్వం సాధించిన విజయాలను ప్రచారం చేయడానికి పన్ను చెల్లింపుదారుల డబ్బును ఉపయోగించడం సముచితమా? ప్రజల నిధులను ఇటువంటి ప్రచార కార్యక్రమాలకు వినియోగించినప్పుడు, పరిపాలన, రాజకీయ ప్రచారం మధ్య ఉన్న గీత మరింత అస్పష్టంగా మారుతుంది. చారిత్రాత్మకంగా ఎన్నికల నిర్వహణలో ‘భారత ఎన్నికల సంఘం’ ప్రపంచంలోనే అత్యంత గౌరవనీయమైన సంస్థలలో ఒకటిగా గుర్తింపు పొందింది. విశాలమైన, వైవిధ్యభరితమైన దేశంలో ఎన్నికలను విజయవంతంగా నిర్వహించడంలో ఈ సంస్థ పాత్రకు అంతర్జాతీయ స్థాయిలో కూడా ప్రశంసలు లభించాయి. ఎన్నికల్లో నిష్పక్షపాతాన్ని కాపాడటంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి (ఎంసిసి) ఒక ముఖ్యమైన సాధనంగా నిలిచింది. ఈ నియమావళి అమల్లోకి వచ్చిన తర్వాత మంత్రులు కొత్త పథకాలను ప్రకటించలేరు. ప్రభుత్వ వాహనాలను ఎన్నికల ప్రచారానికి ఉపయోగించరాదు. అలాగే అధికార యంత్రాంగం పూర్తిగా తటస్థంగా వ్యవహరించాల్సి ఉంటుంది. అయితే ఇటీవలి సంవత్సరాల్లో ఎన్నికల సంఘంపై విమర్శలు కూడా పెరిగాయి. ప్రతిపక్ష పార్టీలు, పౌర సమాజంలోని కొన్ని వర్గాలు, ఫిర్యాదులకు స్పందించడంలో ఎన్నికల సంఘం కొన్ని సందర్భాల్లో ఆలస్యంగా లేదా పక్షపాతంగా వ్యవహరిస్తోందని ఆరోపిస్తున్నాయి. అదే సమయంలో అధికారంలో ఉన్న పార్టీలు ఎన్నికల ప్రకటన ఎప్పుడు వస్తుందో సుమారుగా ముందే అంచనా వేసి, ఎన్నికల నియమావళి అమల్లోకి రావడానికి ముందు పెద్ద ప్రకటనలు, కార్యక్రమాలు నిర్వహించేలా ప్రణాళికలు రూపొందిస్తాయన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఈ అనుమానాలు ఎంతవరకు నిజం అన్నది వేరే విషయం అయినప్పటికీ, అవి ఒక అభిప్రాయ సమస్యను మాత్రం సృష్టించాయి. ఏ ఎన్నికల సంస్థకైనా అధికారిక హోదాతోపాటు ప్రజల విశ్వాసం కూడా అంతే ముఖ్యం. రాజకీయ పోటీ స్వరూపం మారుతున్న నేపథ్యంలో భారత ఎన్నికల వ్యవస్థ కూడా పరిణామం చెందాల్సిన అవసరం ఉందని కొందరు విశ్లేషకులు సూచిస్తున్నారు. ఎన్నికల షెడ్యూల్‌ను అధికారంగా ప్రకటించడానికి బహుశా మూడు నుంచి ఆరు నెలల ముందు వరకు, ఎన్నికల ప్రవర్తనా నియమావళిలోని పరిమితులను ఒక నిర్దిష్ట కాలానికి పొడిగించడం ఒక సంభావ్య సంస్కరణ. ఇటువంటి నిబంధన, ప్రవర్తనా నియమావళి అమల్లోకి రాకముందే ప్రకటనలు చేయడానికి ఉండే తొందరపాటు ప్రేరణను తగ్గించగలదు. ఇంకో సంస్కరణగా ఎన్నికలకు ముందు నెలల్లో ప్రభుత్వ ప్రకటనలపై మరింత కఠిన నియంత్రణలు అమలు చేయడం గురించి కూడా ఆలోచించవచ్చు. ప్రజా నిధులు ప్రధానంగా ప్రభుత్వ విధానాలు, సేవల గురించి పౌరులకు సమాచారం అందించడానికి ఉపయోగపడాలి; రాజకీయ నాయకత్వాన్ని ప్రచారం చేయడానికి కాదు. ప్రభుత్వ ప్రకటనల ఖర్చు, ఉద్దేశం వంటి విషయాల్లో పారదర్శకతను పెంచితే బాధ్యతాయుత పరిపాలనకు దోహదపడుతుంది. అలాగే శంకుస్థాపన కార్యక్రమాలపై మరింత కచ్చితమైన పరిశీలించాల్సిన అవసరం ఉంది. అటువంటి ప్రతి శంకుస్థాపన ప్రకటనలో ప్రాజెక్టు అమలు గడువు, నిధుల కేటాయింపు, పురోగతిని పర్యవేక్షించే విధానాలు వంటి వివరాలు స్పష్టంగా ఉండాలి. ఘనంగా ప్రకటించిన ప్రాజెక్టులు సంవత్సరాల పాటు పూర్తికాకుండా ఉండిపోతే, ఆ ఆలస్యానికి ప్రభుత్వాలు సమాధానం చెప్పే బాధ్యత కూడా ఉండాలి. మొత్తానికి ఈ సమస్య ఏకైక రాజకీయ పార్టీకి మాత్రమే పరిమితం కాదు. ప్రస్తుత చర్చలు దేశవ్యాప్తంగా అధికారంలో ఉన్న పార్టీ విధానాలపై ఎక్కువగా కేంద్రీకృతమై ఉన్నప్పటికీ, వేర్వేరు పార్టీల పాలనలో ఉన్న రాష్ట్రాల్లో కూడా ఇలాంటి ధోరణులే కనిపిస్తాయి. ఎన్నికల్లో ప్రయోజనం పొందేందుకు ప్రభుత్వ యంత్రాంగాన్ని వినియోగించాలనే ఆకర్షణ రాజకీయాల్లో సహజంగానే ఉంటుంది. అయితే ప్రజాస్వామ్య పోటీని వక్రీకరించకుండా ఉండాలంటే, ఇటువంటి చర్యలను నియంత్రించే నియమాలను సంస్థలు, పౌరులు కచ్చితంగా పాటించాల్సిందే. ప్రజాస్వామ్యం బలంగా నిలవాలంటే ఇదే కీలకం. దశాబ్దాలుగా భారత ప్రజాస్వామ్య వ్యవస్థ గొప్ప స్థిరత్వాన్ని ప్రదర్శించింది. అయితే దాని విశ్వసనీయత ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండడంపైనే ఆధారపడి ఉంటుంది. మౌలిక వసతుల ప్రాజెక్టులు, సంక్షేమ కార్యక్రమాలు ప్రజల సంక్షేమానికి అత్యవసరమైనవే. కానీ అభివృద్ధి ఎన్నికల లాభం కోసం ప్రదర్శనగా మారకూడదు. అది ఎన్నికల క్యాలెండర్‌కు అనుగుణంగా జరిగే కార్యక్రమంగా కాకుండా, దీర్ఘకాలిక ప్రణాళిక, పారదర్శకత, బాధ్యతాయుత ఆధారంగా నిరంతర ప్రక్రియగా కొనసాగాలి.  గీతార్థ పాఠక్ ఈశాన్యోపనిషత్   (రచయిత ఈశాన్య రాష్ట్రాల సామాజిక, రాజకీయ అంశాల విశ్లేషకుడు)

మన తెలంగాణ 18 Mar 2026 2:15 pm

Scooty |స్కూటీ ఢీకొని వృద్ధ కార్మికుడు మృతి..

Scooty | స్కూటీ ఢీకొని వృద్ధ కార్మికుడు మృతి.. Scooty | తెనాలి,

ప్రభ న్యూస్ 18 Mar 2026 2:14 pm

ఆలేరులో మొదటి బిఈసి సమావేశం..

ఆలేరులో మొదటి బిఈసి సమావేశం.. ఆలేరు, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా

ప్రభ న్యూస్ 18 Mar 2026 2:07 pm

Hostel |ఆత్మహత్య చేసుకున్న టెన్త్ విద్యార్థి

Hostel | ఆత్మహత్య చేసుకున్న టెన్త్ విద్యార్థి చెరువులో విగతజీవిగా మారిన రాకేశ్‌కన్నీరుమున్నీరవుతున్న

ప్రభ న్యూస్ 18 Mar 2026 2:04 pm

11 kilometers |వారికి ఉచిత ప్రయాణ సౌకర్యం

11 kilometers | వారికి ఉచిత ప్రయాణ సౌకర్యం 11 kilometers |

ప్రభ న్యూస్ 18 Mar 2026 2:03 pm

ఇసుక తరలింపును అడ్డుకున్న వేల్పూర్ గ్రామస్తులు..

ఇసుక తరలింపును అడ్డుకున్న వేల్పూర్ గ్రామస్తులు.. కులాల వారిగా భారీగా సంఖ్యలు ర్యాలీ

ప్రభ న్యూస్ 18 Mar 2026 1:57 pm

gold in hyd |ధరలు ఢమాల్..

gold in hyd | ధరలు ఢమాల్.. ధరల్లో ఊగిసలాట… వినియోగదారుల్లో ఆందోళన

ప్రభ న్యూస్ 18 Mar 2026 1:56 pm

ఎమ్మార్పీఎస్ నిరసన..

ఎమ్మార్పీఎస్ నిరసన.. ఆలేరు,ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గ కేంద్రంలో

ప్రభ న్యూస్ 18 Mar 2026 1:54 pm

BJP : ఏపీ బీజేపీలో ఇంత నిశ్శబ్దమా.. కారణాలివేనా?

ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నేతలు కొంత నిస్తేజంలోనే ఉన్నారు

తెలుగు పోస్ట్ 18 Mar 2026 1:34 pm

Ken Karunaas’ Youth Trailer: Entertainment Blast with Youthful vibe

Ken Karunaas’ upcoming film Youth has generated good buzz in Tamil, thanks to chartbuster songs composed by GV Prakash and an impressive trailer. Now, today.makers unveiled the Telugu trailer and it presents a vibrant glimpse into college life, capturing the fun, chaos, and nostalgia of Praveen and his gang as they step into their junior […] The post Ken Karunaas’ Youth Trailer: Entertainment Blast with Youthful vibe appeared first on Telugu360 .

తెలుగు 360 18 Mar 2026 1:28 pm

పత్తాలేని పశు వైద్యశాల డాక్టర్, సిబ్బంది..

పత్తాలేని పశు వైద్యశాల డాక్టర్, సిబ్బంది.. పశువులకు వ్యాక్సిన్లు వేస్తున్నామన్న పేరుతో విధుల

ప్రభ న్యూస్ 18 Mar 2026 1:26 pm

ఢిల్లీ లో ఘోర ప్రమాదం… ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురి మృతి

ఢిల్లీలో జరిగిన అగ్నిప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు మృతి చెందారు

తెలుగు పోస్ట్ 18 Mar 2026 1:25 pm

అక్రమ వలసదారులకు ట్రంప్ భారీ ఆఫర్

స్వచ్ఛందంగా దేశం విడిచి వెళ్లేవారికి భారీ ప్రోత్సాహకం అమెరికాలో అక్రమంగా నివసిస్తున్న వలసదారులను దేశం నుంచి పంపించేందుకు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం సరికొత్త వ్యూహాన్ని ప్రకటించింది. బలవంతంగా కాకుండా, వారంతట వారే స్వచ్ఛందంగా దేశం విడిచి వెళ్లేవారికి భారీ ప్రోత్సాహకాన్ని అందిస్తోంది. ఇలా వెళ్లేవారికి 2,600 డాలర్లు (సుమారు రూ. 2.40 లక్షలు) ‘ఎగ్జిట్ బోనస్్ణగా ఇవ్వనున్నట్లు వెల్లడించింది. ఈ నగదు ప్రోత్సాహకంతో పాటు, వారి స్వదేశాలకు వెళ్లేందుకు అయ్యే విమాన ప్రయాణ ఖర్చులను కూడా ప్రభుత్వమే […] The post అక్రమ వలసదారులకు ట్రంప్ భారీ ఆఫర్ appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 18 Mar 2026 1:24 pm

ముందస్తుగా తెలుగు సంవత్సరం వేడుకలు..

ముందస్తుగా తెలుగు సంవత్సరం వేడుకలు.. శ్రీ పరాభవ నామ సంవత్సరంలో ప్రతి ఒక్కరు

ప్రభ న్యూస్ 18 Mar 2026 1:21 pm

Illegal Sand Mining Along Polavaram Canal Sparks Farmer Outrage

Illegal soil excavation along the Polavaram right canal has triggered serious concern among farmers in Vijayawada Rural. What was permitted as a limited excavation has now turned into unchecked mining activity. Farmers allege that authorities have failed to act despite repeated complaints. A private agency was granted permission to extract about 5,000 cubic meters of […] The post Illegal Sand Mining Along Polavaram Canal Sparks Farmer Outrage appeared first on Telugu360 .

తెలుగు 360 18 Mar 2026 1:20 pm

Budget |రాష్ట్ర రాజకీయ పరిణామాలపై చర్చ

Budget | రాష్ట్ర రాజకీయ పరిణామాలపై చర్చ Budget | ఆంధ్ర‌ప్ర‌భ‌, వెబ్

ప్రభ న్యూస్ 18 Mar 2026 1:16 pm

Parcel |వింత ఘటన…

Parcel | వింత ఘటన… Parcel | ఆంధ్ర‌ప్ర‌భ‌, వెబ్ డెస్క్ :

ప్రభ న్యూస్ 18 Mar 2026 1:14 pm

మా దేశానికి ముప్పుగా ఉండే ఎవరినైనా అంతం చేస్తాం: ఇజ్రాయెల్

గత కొన్ని రోజులుగా పశ్చియాసియాలో భీకర యుద్ధం జరుగుతోంది. అమెరికా-ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య జరుగుతున్న ఈ యుద్ధంలో ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. అయినా కూడా యుద్ధ వాతావరణం చల్లబడటం లేదు. తాజాగా ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా మొజ్తాబా ఖమేనీ ఎక్కడ ఉన్నా వెంబడించి అంతం చేస్తామని ఇజ్రాయెల్ ప్రకటించింది. తమ దేశానికి ముప్పుగా ఉన్నవారు ఎప్పుడూ తమ టార్గెట్‌లోనే ఉంటారని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ వెల్లడించింది. అయితే ప్రస్తుతానికి ఖమేనీ ఎక్కడున్నారనే విషయంపై తమ వద్ద సమాచారం లేదని ఐడిఎఫ్ ప్రతినిధి ఎఫీ డెప్రిన్ అన్నారు. ‘‘ఆయన(ఖమేనీ) ఎక్కడున్నారనే దానిపై మా వద్ద సమాచారం లేదు. కానీ, మా దేశానికి ముప్పుగా పరిణమించిన వారిని వెంబడించడం మాత్రం ఆపం. మాకు వ్యతిరేకంగా వ్యవహరించేవారు మా నుంచి తప్పుకోలేరు. వారిని తరమి, తరమి.. అంతం చేస్తాం. ఎప్పుడు, ఎక్కడ అనేది ఇప్పుడే కచ్చితంగా చెప్పలేకపోయినా.. మా టార్గెట్ మాత్రం మిస్ కాదు’’ అని డెప్రిన్ అన్నారు. అయితే దాడుల్లో గాయపడిన ఖమేనీని చికిత్స కోసం రష్యాకు తరలించారనే వార్తలను ఖరాన్ ఖండించింది. ‘‘ఇదొక కొత్త తరహా మానసిక యుద్ధం. ఇరాన్ నేతలకు పారిపోవాల్సిన, షెల్టర్లలో దాక్కోవాల్సిన అవసరం లేదు. వారు ప్రజల మధ్యే ఉంటారు’’ అని రష్యాలో ఇరాన్ రాయబారి కాజెమ్ ఇలాలీ ఎక్స్‌లో పోస్ట్ పెట్టారు.

మన తెలంగాణ 18 Mar 2026 1:14 pm

Electrical line |విద్యుత్ లైన్ ఇన్స్పెక్టర్ మృతి

Electrical line | విద్యుత్ లైన్ ఇన్స్పెక్టర్ మృతి Electrical line |

ప్రభ న్యూస్ 18 Mar 2026 1:08 pm

కోర్టుల్లో ఆటంకాలు లేకుండా జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇస్తాం: పొంగులేటి

హైదరాబాద్: డెస్క్, ఫీల్డ్ జర్నలిస్టులను వేరు చేసే ఉద్దేశం  కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. నిజమైన జర్నలిస్టులకు అక్రిడిటేషన్ కార్డులు ఇవ్వాలన్నదే మా ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. బుధవారం శాసనమండలిలో ప్రశ్నొత్తరాల సమయంలో పలువురు విపక్ష సభ్యులు జర్నలిస్టు సమస్యలపై అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానం ఇచ్చారు. అక్రిడిటేషన్ల విషయంలో ప్రభుత్వం తొలుత 252 జీవోను ఇచ్చిందని అయితే జర్నలిస్టు సంఘాల నుంచి వచ్చిన ప్రతిపాదనలతో ఆ జీవోను సవరించి ఇచ్చామని తెలియజేశారు. అక్రిడిటేషన్ కార్డుల జారీ విషయములో కొంత మంది లేనిపోని అపోహలను సృష్టిస్తున్నారని, అందరికీ అక్రిడిటేషన్లు ఇవ్వాలనే ఉద్దేశంతో ఓ కమిటీని ఏర్పాటు చేశామని, ఇంకా ఏవైనా సవరణలు చేయాల్సిన అవసరం ఉంటే సర్క్యులర్ జారీ చేయడానికి కూడా ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు.  వచ్చే రెండు, మూడు నెలల్లో డిజిటల్ మీడియా పాలసీని తీసుకు రాబోతున్నామని మంత్రి స్పష్టం చేశారు. ఇప్పటికే ఈ పాలసీ ఓ రూపానికి తీసుకువచ్చామని త్వరలోనే ఫైనల్ చేస్తామని వివరించారు. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తున్నామని, కోర్టుల్లో ఆటంకాలు లేకుండా ఇళ్ల స్థలాల పంపిణీ చేయడానికి కృషి చేస్తున్నామని మంత్రి స్పష్టం చేశారు. జర్నలిస్టులుక ఇళ్ల స్థలాలపై ఇటీవల మహిళా దినోత్సవ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా స్పష్టంగా చెప్పారని అతి కొద్దిరోజుల్లోనే ఆ తీపికబురు వినిపిస్తామన్నారు. జర్నలిస్టుల ఉద్యోగాల భద్రతా విషయంలో ఈ ప్రభుత్వం వెనకడుగు వేయబోదన్నారు. 

మన తెలంగాణ 18 Mar 2026 1:07 pm

fashion|నైరా ఎం బెనర్జీ ఫ్యాష‌న్

ఆంధ్ర‌ప్ర‌భ వెబ్‌డెస్క్ : నైరా ఎం బెనర్జీ 2009లో తెలుగు చిత్రం ఆ

ప్రభ న్యూస్ 18 Mar 2026 1:05 pm

Sridhar Babu |మూసీ డీపీఆర్‌ రెండు నెలల్లో పూర్తి కాలేదు

Sridhar Babu | మూసీ డీపీఆర్‌ రెండు నెలల్లో పూర్తి కాలేదు Sridhar

ప్రభ న్యూస్ 18 Mar 2026 12:59 pm

డీఎస్పీగా అలహరి శ్రీనివాస్

డీఎస్పీగా అలహరి శ్రీనివాస్ గుంటూరు క్రైమ్, ఆంధ్రప్రభ : గుంటూరు రేంజ్ పోలీసు

ప్రభ న్యూస్ 18 Mar 2026 12:57 pm

మోత్కూర్ లో పంచాంగ శ్రవణం..

మోత్కూర్ లో పంచాంగ శ్రవణం.. మోత్కూర్, ఆంధ్రప్రభ : శ్రీ పరాభవ నామ

ప్రభ న్యూస్ 18 Mar 2026 12:51 pm

మొక్కజొన్న వెంటనే కొనుగోలు చేయాలి: హరీష్ రావు

హైదరాబాద్: తెలంగాణలో ఎనిమిది లక్షల ఎకరాల్లో రైతులు మొక్కజొన్న పంటను సాగు చేశారని బిఆర్ఎస్ ఎంఎల్ఎ హరీష్ రావు తెలిపారు. పంట మార్కెట్‌కు వచ్చి 15 రోజులవుతున్నా కాంగ్రెస్ ప్రభుత్వం ఇంతవరకు కొనుగోలు కేంద్రాలు తెరవలేదని విమర్శించారు. రూ. 2400 మద్దతు ధర ఉన్న మొక్కజొన్నను దళారులకు రూ. 1600-1700కే రైతులు అమ్ముకుంటున్నరని దుయ్యబట్టారు. ఈ ప్రభుత్వం రైతులకు మేలు చేస్తుందా? దళారులకు మేలు చేస్తుందా? అనేది స్పష్టం చేయాలన్నారు. వెంటనే కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి, మొక్కజొన్నను ప్రభుత్వం మద్దతు ధరకు కొని రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో మొక్కజొన్న రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిలదీస్తూ, రైతులకు అండగా గన్‌పార్క్ నుంచి అసెంబ్లీ వరకు బిఆర్ఎస్ ఎంఎల్ఎలు, నాయకులు నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా గన్‌పార్క్ వద్ద తెలంగాణ అమరవీరుల స్థూపానికి బిఆర్ఎస్ నేతలు నివాళులర్పించిన అనంతరం హరీష్ రావు మీడియాతో మాట్లాడారు. వరి వేయొద్దని, పంట మార్పిడి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పదేపదే చెబితే ఈ సారి నమ్మి రాష్ట్రంలో రైతులు సుమారు 8 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేశారని, తీరా పంట చేతికి వచ్చాక ఆ రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం నట్టేట ముంచుతోందని దుయ్యబట్టారు. ఒకవైపు మద్దతు ధర లేక నష్టపోతుంటే, మరోవైపు అకాల వర్షాలకు మార్కెట్ యార్డుల్లో, కల్లాల్లో ఆరబోసిన మొక్కజొన్న తడిచిపోయి రైతులు కన్నీరు పెడుతున్నారని హరీష్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. గత రెండు రోజులుగా కురిసిన వడగండ్ల వానలకు మొక్కజొన్న, మామిడి సహా ఇతర పంటలకు పెద్ద ఎత్తున నష్టం జరిగిందని, బడ్జెట్లో పంటల బీమా గురించి గొప్పగా ఊదరగొట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆచరణలో మాత్రం అమలు చేయడం లేదన్నారు. ఈ ప్రభుత్వం అటు పంటల బీమా అమలు చేయదని, ఇటు ఇన్ పుట్ సబ్సిడీ ఇవ్వదని చురకలంటించారు. గత రెండు సంవత్సరాలుగా రాష్ట్ర రైతాంగానికి ఇన్ పుట్ సబ్సిడీ అందడం లేదని, ప్రభుత్వం కేవలం మాటల్లో చెబుతున్నదే తప్ప చేతలలో లేదని ఎద్దేవా  చేశారు. ఇప్పటివరకు నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు సబ్సిడీ నిధులను వెంటనే విడుదల చేయాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. అకాల వర్షాలు, వడగండ్ల వానల వల్ల జరిగిన నష్టంపై రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి వెంటనే నివేదికలు తెప్పించుకోవాలని, తక్షణమే ఎన్యూమరేషన్ చేసి నష్టపోయిన రైతులకు ఇన్ పుట్ సబ్సిడీ చెల్లించి ఆదుకోవాలని, వెంటనే కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి, మద్దతు ధరకు మొక్కజొన్న కొనుగోలు చేయాలని బిఆర్ఎస్ పక్షాన వ్యవసాయ శాఖ మంత్రిని డిమాండ్ చేస్తున్నామన్నారు. 

మన తెలంగాణ 18 Mar 2026 12:37 pm

Dhurandhar 2 turns out to be a Big Mess

Dhurandhar: The Revenge is all set for a historical and humongous opening with paid premieres scheduled from today evening at 5 PM. The advance sales are creating new records and the second part is also releasing in Telugu, Tamil, Kannada and Malayalam languages along with Hindi. In a sudden shock, the evening premieres for all […] The post Dhurandhar 2 turns out to be a Big Mess appeared first on Telugu360 .

తెలుగు 360 18 Mar 2026 12:36 pm

TDP : ఎంపీ పుట్టాపై చంద్రబాబు సస్పెన్షన్ వేటు.. నిర్ణయం ఎప్పుడంటే?

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిసిం

తెలుగు పోస్ట్ 18 Mar 2026 12:26 pm

ఉద్దేశ పూర్వకంగా అలా అనలేదు

క్షమాపణలు చెప్పిన ‘ఉస్తాద్ భగత్ సింగ’ విలన్ పార్తిబన్ హైదరాబాద్: ‘ఉస్తాద్ భగత్ సింగ’ ఈవెంట్‌లో తన మాటల్లో దొర్లిన పదాలపై చిత్రంలో విలన్‌గా నటించిన నటుడు, దర్శకుడు పార్తిబన్ క్షమాపణలు చెప్పారు. హరీశ్ శంకర్ దర్శకత్వంలో పవన్ కల్యాణ్ హీరోగా తెరకెక్కిన ఈ చిత్రం గురువారం ప్రేక్షకుల ముందుకురానుంది. ఇటీవల ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో పార్తిబన్ మాట్లాడిన స్పీచ్‌పై విమర్శలు వచ్చాయి. తనను తాను వేదికపై పరిచయం చేసుకుంటూ కులం పేరును ప్రస్తావించారు. అలా మాట్లాడినందుకు […] The post ఉద్దేశ పూర్వకంగా అలా అనలేదు appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 18 Mar 2026 12:26 pm

మా టార్గెట్ మాత్రం మిస్ కాదు..మొజ్తాబా ఎక్కడున్నా అంతం చేస్తాం: ఇజ్రాయెల్

ఇరాన్ కొత్త సుప్రీం లీడర్‌ ఆయతుల్లా మొజ్తాబా ఖమేనీ (Mojtaba Khamenei) ఎక్కడ ఉన్నా వెంబడించి అంతం చేస్తామని ఇజ్రాయెల్‌ హెచ్చరించింది. తమ దేశానికి ముప్పుగా ఉన్నవారు ఎప్పుడూ తమ టార్గెట్‌లోనే ఉంటారని, మా టార్గెట్ మాత్రం మిస్ కాదని ఇజ్రాయెల్‌ డిఫెన్స్ ఫోర్సెస్‌ (IDF) వెల్లడించింది. అయితే ప్రస్తుతం ఖమేనీ ఎక్కడున్నారనే దానిపై ప్రస్తుతం తమ వద్ద సమాచారం లేదని మీడియా అడిగిన ప్రశ్నకు ఐడీఎఫ్ ప్రతినిధి ఎఫీ డెప్రిన్ సమాధానమిచ్చారు. ‘‘ఆయన ఎక్కడున్నారన్న దానిపై […] The post మా టార్గెట్ మాత్రం మిస్ కాదు..మొజ్తాబా ఎక్కడున్నా అంతం చేస్తాం: ఇజ్రాయెల్ appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 18 Mar 2026 12:25 pm

అమ్మవారి పాదాలకు వెండి తొడుగు..

అమ్మవారి పాదాలకు వెండి తొడుగు.. కరిమాబాద్, ఆంధ్రప్రభ : గ్రేటర్ వరంగల్ శివనగర్

ప్రభ న్యూస్ 18 Mar 2026 12:24 pm

మూసీ పునర్నిర్మాణం.... ప్రజలకు అక్కడే అపార్ట్‌మెంట్లు కట్టిస్తాం: భట్టి

హైదరాబాద్: మూసీ పరివాహక ప్రజలు అపరిశుభ్రత వాతావరణంలో జీవిస్తున్నారని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. మూసీ ప్రజల జీవనగతులు మార్చాలని ప్రభుత్వం యోచిస్తోందని, మూసీ అభివృద్ధి కాకూడదని ప్రతిపక్షం కోరుకుంటుందని ద్వజమెత్తారు. హైదరాబాద్ నగరానికి మణిహారంగా మూసీని మార్చాలని తాము ప్రయత్నం చేస్తున్నామని, మూసీ పరివాహక ప్రజలకు పునరావాసం కల్పిస్తామని స్పష్టం చేశారు. మూసీ ప్రజలు మురికికూపంలో బతకాలనేదే ప్రతిపక్షం కోరిక అని, ప్రతిపక్షం తీరు సరికాదని ధ్వజమెత్తారు. మూసీలోకి వచ్చే ప్రతినాళాకు ఎస్‌టిపి పెట్టి శుద్ధి చేస్తామని, ప్రతిపక్షం ఏవైనా మెరుగైన సలహాలు ఇస్తే స్వీకరిస్తామన్నారు. మూసీ పునరుజ్జీవం ఒక సామాజిక బాధ్యత. మురుగు నీరు, ఈగలు, దోమలు, రోగాల మధ్య దయనీయ పరిస్థితుల్లో బతుకుతున్న పేదల జీవితాలను మార్చాలనేదే మా ప్రభుత్వ సంకల్పమని, మూసీ ప్రక్షాళనను అడ్డుకుంటున్న వారు పేదలు అదే మురికి కూపంలో ఉండాలని కోరుకుంటున్నారా? అని అడిగారు. నివాసాలు కోల్పోయే ప్రతి పేద కుటుంబానికి పట్టా ఉన్నా లేకపోయినా అదే ప్రాంతంలో అపార్ట్ మెంట్లు నిర్మించి ఇస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే స్పష్టం చేశారని భట్టి గుర్తు చేశారు. అంతేకాకుండా అక్కడి మహిళలకు వడ్డీ లేని రుణాలు అందించి వారిని ఆర్థికంగా బలోపేతం చేస్తామని హామీ ఇచ్చారు. వారి పిల్లల కోసం అంతర్జాతీయ ప్రమాణాలతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మించి ఉజ్వల భవిష్యత్తును అందిస్తామన్నారు. పేదవాడు పేదవాడిగానే ఉండాలని, మురికిలోనే బతకాలి అనే ధోరణి ప్రతిపక్ష పార్టీ నాయకులు వీడాలని భట్టి విమర్శించారు. ఈ మహా యజ్ఞం ద్వారా మూసీ పరివాహక ప్రాంతాల ప్రజల జీవన ప్రమాణాలు పెంచడం కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. 

మన తెలంగాణ 18 Mar 2026 12:23 pm

t20 cricket|ఆల్‌టైమ్ గ్రేటెస్ట్ టీ20 ప్లేయర్

t20 cricket| ఆల్‌టైమ్ గ్రేటెస్ట్ టీ20 ప్లేయర్ ఆంధ్ర‌ప్ర‌భ వెబ్‌డెస్క్ : సౌతాఫ్రికా

ప్రభ న్యూస్ 18 Mar 2026 12:18 pm

తల్లిదండ్రుల ఎదుట తనువు చాలించిన సంఘటన..

తల్లిదండ్రుల ఎదుట తనువు చాలించిన సంఘటన.. నెక్కొండ, ఆంధ్రప్రభ : ఇంటి ముందు

ప్రభ న్యూస్ 18 Mar 2026 12:13 pm

రైతుబంధు కోసం దరఖాస్తు చేసుకోవాలి..

రైతుబంధు కోసం దరఖాస్తు చేసుకోవాలి.. ఏవో ముత్యాల నాగరాజు చౌటుప్పల్, ఆంధ్రప్రభ :

ప్రభ న్యూస్ 18 Mar 2026 12:07 pm

కింగ్ మేకర్ కానున్న విజయ్

తాజా సర్వే ఫలితాలు వెల్లడి చెన్నై: ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన అనంతరం తమిళ రాజకీయాలు ఆసక్తిరేపుతున్నాయి. సమీకరణలు, పొత్తులతో రాజకీయ పార్టీలు బీజీగా ఉన్నాయి. అన్ని పార్టీలు ఎన్నికల పనులు చురుగ్గా సాగిస్తున్నాయి. మళ్లీ అధికారం దక్కించుకోవాలన్న దృఢ నిశ్చయంతో డీఎంకే ఉంది. మరోపక్క అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిసామి ఈసారి ఎలాగైనా అధికారం దక్కించుకోవాలనే లక్ష్యంతో పని చేస్తున్నారు. మరో పక్క కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన విజయ్ ఎన్నికల్లో ఎలాంటి ప్రభావం చూపుతారనే ఆసక్తి […] The post కింగ్ మేకర్ కానున్న విజయ్ appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 18 Mar 2026 12:07 pm

అన్ని వర్గాల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం..

అన్ని వర్గాల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం.. మైనార్టీ రెసిడెన్షియల్ అసోసియేషన్ వైస్ చైర్మన్

ప్రభ న్యూస్ 18 Mar 2026 12:02 pm

దివ్యాంగులకు ఉచిత ప్రయాణం కోసం పాస్ లు ఇలా పొందాలి

దివ్యాంగులకు ఉచిత ప్రయాణం నేటి నుంచి ఆంధ్రప్రదేశ్ లో ప్రారంభం కానుంది.

తెలుగు పోస్ట్ 18 Mar 2026 12:01 pm

హొర్మూజ్ వద్ద అమెరికా భీకర దాడులు

వాషింగ్టన్: పశ్చిమాసియాలో యుద్ధ జ్వాలలు ఆరడం లేదు. చమురు రవాణాకు ఆధార మార్గమైన హొర్మూజ్ జల సంధి వద్దకు తమ యుద్ధ నౌకలను పంపాలని అమెరికా అభ్యర్ధలనను తన మిత్ర దేశాలు నిరాకరించాయి. హొర్మూజ్ జలసంధిని ఆక్రమించిన ఇరాన్‌ను అడ్డుకునేందుకు అమెరికా తాజాగా భీకర దాడులకు దిగింది. ఈ జలసంధి సమీపంలోని భూగర్భ క్షిపణి స్థావరంపై అత్యంత శక్తిమంతమైన బాంబులతో విరుచుకుపడింది. ఈ విషయాన్ని అమెరికా సెంట్రల్ కమాండ్ ప్రకటించింది.“హర్మూజ్ జలసంధికి సమీపంలోని ఇరాన్ క్షిపణి స్థావరాల్లో […] The post హొర్మూజ్ వద్ద అమెరికా భీకర దాడులు appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 18 Mar 2026 11:58 am

మూసీ డిపిఆర్ తయారుచేయలేదు... దమ్ముంటే మా ముందు పెట్టండి: కెటిఆర్

హైదరాబాద్: మంత్రి శ్రీధర్ బాబు సమాధానం ఎవరికీ సంతృప్తిగా లేదని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ తెలిపారు. తొలి దశలో రూ.7 వేల కోట్లు అంటున్నారని, ఇంకా ఎన్ని దశలు ఉన్నాయని ప్రశ్నించారు. బుధవారం శాసన సభలో మూసీ పునర్నిర్మాణంపై కెటిఆర్ మాట్లాడారు.  రూ.16 వేల కోట్లయ్యే ప్రాజెక్టుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లక్షన్నర కోట్లు అని చెబుతున్నారని, మూసీ డిపిఆర్ తయారు చేసేందుకు 18 నెలలు పడుతుందని జనవరిలో మంత్రి చెప్పారని, ఇప్పుడేమో డిపిఆర్ పూర్తయిందని మంత్రి చెబుతున్నారని, 18 నెలలు పడుతుందని చెప్పి రెండు నెలల్లోనే పూర్తి చేశారా? అని ప్రశ్నించారు. ఒకవేళ డిపిఆర్ పూర్తి చేసి ఉంటే తమ ముందు పెట్టాలని డిమాండ్ చేశారు. డిపిఆర్ తమకు ఇంతవరకు అందలేదని ఎడిబి చెబుతుందని, డిపిఆర్ తయారు చేయకుండానే తయరైందని చెప్పి తప్పుదోవ పట్టిస్తున్నారని కెటిఆర్ దుయ్యబట్టారు. మూసీ డిపిఆర్ బాధ్యతలను మెయిన్‌హార్ట్‌కు అప్పగించారని, మెయిన్‌హార్ట్ సంస్థపై పాకిస్థాన్ ప్రభుత్వం రెడ్‌కార్నర్ నోటీసులు జారీ చేసిందని గుర్తు చేశారు. మూసీ పునర్నిర్మాణంలో 1400 నిర్మాణాలు పోతాయని మంత్రి చెబుతున్నారని, మూసీ పునర్మిర్మాణంలో పది వేల నిర్మాణాలు పోతాయని గెజిట్ చెబుతోందని దుయ్యబట్టారు. మంత్రి చెబుతున్నది కరెక్టా? ప్రభుత్వ గెజిట్‌లో చెబుతున్నది కరెక్టా? అని కెటిఆర్ ప్రశ్నించారు. మూసీని మురికికూపంగా మార్చిందే కాంగ్రెస్ అని దుయ్యబట్టారు. 

మన తెలంగాణ 18 Mar 2026 11:58 am

Telangana : రైతులకు గుడ్ న్యూస్... ఒకేసారి అందరికీ నగదు జమ

తెలంగాణ ప్రభుత్వం రైతులకు గుడ్ న్యూస్ చెప్పనుంది.

తెలుగు పోస్ట్ 18 Mar 2026 11:55 am

Gujarat |బాంబ్-డాగ్ స్క్వాడ్‌లతో తనిఖీలు

Gujarat | బాంబ్-డాగ్ స్క్వాడ్‌లతో తనిఖీలు Gujarat | ఆంధ్ర‌ప్ర‌భ‌, వెబ్ డెస్క్

ప్రభ న్యూస్ 18 Mar 2026 11:47 am

Hyderabad : 'ఉస్తాద్ భగత్ సింగ్' ఆర్గనైజర్‌పై కేసు నమోదు

పవన్ కల్యాణ్ నటించిన 'ఉస్తాద్ భగత్ సింగ్' ప్రీరిలీజ్ ఈవెంట్ ఆర్గనైజర్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు

తెలుగు పోస్ట్ 18 Mar 2026 11:45 am

కెసిఆర్ ప్రభుత్వం ఇచ్చిన జివొ ప్రకారమే బఫర్ జోన్... 1435 నిర్మాణాలు ప్రభావితం: శ్రీధర్ బాబు

హైదరాబాద్: మూసీ ప్రాజెక్టు తొలి దశ డిపిఆర్ తయరైందని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. తొలి దశ డిపిఆర్ రూ.6500 నుంచి రూ. 7000 కోట్లు అని, మూసీ పునర్నిర్మాణంలో 1435 నిర్మాణాలు ప్రభావితమయ్యే అవకాశాలు ఉన్నాయని వివరించారు. బుధవారం శాసన సభలో మూసీ నది పునర్మిర్మాణంపై శ్రీధర్ బాబు ప్రసంగించారు. తుది ఎన్యూమరేషన్ కొనసాగుతుందని, బఫర్ జోన్‌లో ఉన్న వారికి టిడిఆర్ ఇస్తామని ప్రకటించారు. 2013 చట్టం ప్రకారం భూసేకరణ, పునరావాసం ఉంటుందని, కెసిఆర్ ప్రభుత్వం ఇచ్చిన జివొ ప్రకారమే బఫర్ జోన్ నిర్ణయించామని తెలియజేశారు. తాము కొత్తగా బఫర్‌జోన్ నిర్ణయించలేదని, 2024 డిసెంబర్‌లో మెయిన్‌హార్ట్‌కు డిపిఆర్ బాధ్యతలు అప్పగించామని, 2026 ఫిబ్రవరిలో మెయిన్‌హార్ట్ సంస్థ డిపిఆర్ అప్పగించామని, బిఆర్‌ఎస్ నేత కెటిఆర్ ఆరోపిస్తున్నట్టు మూసీ డిపిఆర్ రెండు నెలల్లో పూర్తి కాలేదని చురకలంటించారు. వచ్చే ఎడిబి బోర్డు మీటింగ్‌లో మూసీ ప్రాజెక్టుకు అనుమతి లభించే అవకాశం ఉందని, బిఆర్‌ఎస్ చేపట్టిన ప్రాజెక్టులను కాంగ్రెస్ పార్టీ ఆపేసిందని ఆ పార్టీ నేతలు ఆరోపణలు చేస్తున్నారని, ప్రాజెక్టులను తాము నిలిపివేసినట్టు బిఆర్‌ఎస్ ఆరోపించడం సరికాదని దుయ్యబట్టారు. ఎస్‌టిపిలకు సంబంధించి బిఆర్‌ఎస్ హయాంలో 30 శాతం పనులు పూర్తి చేశారని, పెండింగ్‌లో ఉన్న 70 శాతం పనులను కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి చేసిందని స్పష్టం చేశారు. బిఆర్‌ఎస్ హయాంలో చేసిన పనులు చిన్న వరదకే కొట్టుకుపోయాయని ఎద్దేవా చేశారు. 

మన తెలంగాణ 18 Mar 2026 11:43 am

Power star |ఈ నిర్మాతకు ఓకే చెప్పారా..?

Power star | ఈ నిర్మాతకు ఓకే చెప్పారా..? Power star |

ప్రభ న్యూస్ 18 Mar 2026 11:41 am

నెతన్యాహు ఎక్కడ?

ప్రధానిపై వదంతులతో ఇజ్రాయెల్‌లో కలకలంఇరాన్‌తో తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగుతున్న కీలక సమయంలో ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు గత కొన్ని రోజులుగా బహిరంగంగా కనిపించకపోవడం అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారింది. ఆయన మరణించారంటూ సోషల్ మీడియాలో పుకార్లు షికారు చేస్తుండటంతో ఇజ్రాయెల్‌లో గందరగోళం నెలకొంది. నెతన్యాహు మరణించినట్లు చూపిస్తున్న కొన్ని ఫొటోలు ఎక్స్, టెలిగ్రామ్ వంటి మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. అయితే, ఇవి ఏఐ సాయంతో సృష్టించిన నకిలీ చిత్రాలని సైబర్ నిపుణులు స్పష్టం చేశారు. ఈ వదంతులకు […] The post నెతన్యాహు ఎక్కడ? appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 18 Mar 2026 11:40 am

Keerthy Suresh Rejected Yellamma because of DSP

Keerthy Suresh has been approached by Dil Raju for Yellamma, a content-driven film based in Telangana directed by Balagam Venu. Actors like Nani and Nithiin were interested to join the film and Keerthy Suresh was interested to join the project. But things changed after the renowned actors left the film. After Rockstar Devi Sri Prasad […] The post Keerthy Suresh Rejected Yellamma because of DSP appeared first on Telugu360 .

తెలుగు 360 18 Mar 2026 11:38 am

Telangana : ఈ నెల 20న కేబినెట్ భేటీ

ఈ నెల 20వ తేదీన తెలంగాణ కేబినెట్ సమావేశం జరగనుంది

తెలుగు పోస్ట్ 18 Mar 2026 11:37 am

Rajinikanth |వక్రీకరించారంటూ వివరణ…

Rajinikanth | వక్రీకరించారంటూ వివరణ… Rajinikanth | ఆంధ్ర‌ప్ర‌భ‌, వెబ్ డెస్క్ :

ప్రభ న్యూస్ 18 Mar 2026 11:31 am

Hyderabad : కిలాడీ లేడీ అరెస్ట్

హైదరాబాద్ నగరంలోని అనేక ఆసుపత్రుల్లో డాక్టర్ గా నటిస్తూ రోగులను దోచుకుంటున్న దంపతులను పోలీసులు అరెస్ట్ చేశారు

తెలుగు పోస్ట్ 18 Mar 2026 11:28 am

ఆర్థిక మాంద్యం తప్పదా?

పశ్చిమ ఆసియాలో యుద్ధమేఘాలు కమ్ముకోవడంతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మరోసారి కుదుపునకు గురవుతోంది. వ్యూహాత్మకంగా అత్యంత కీలకమైన హర్మూజ్ జలసంధిలో నెలకొన్న ప్రతిష్టంభన కేవలం ప్రాంతీయ ఉద్రిక్తత మాత్రమే కాదు, అది గ్లోబల్ ఎనర్జీ సంక్షోభానికి ప్రధాన హేతువుగా మారుతోంది. ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికాల మధ్య కొనసాగుతున్న పోరు అంతర్జాతీయ చమురు మార్కెట్‌ను అతలాకుతలం చేస్తోంది. ఈ ఏడాది ప్రారంభంలో బ్యారెల్‌కు 60 డాలర్లుగా ఉన్న ముడిచమురు ధర, సోమవారం నాటికి ఏకంగా 120 డాలర్లకు చేరుకోవడం ఆందోళనకరం. కేవలం రెండు నెలల వ్యవధిలోనే ధరలు రెట్టింపు కావడం, 2022 నాటి రష్యా- ఉక్రెయిన్ యుద్ధం సృష్టించిన ప్రకంపనలను గుర్తుకు తెస్తోంది. ఇరాన్, ఒమన్ దేశాల మధ్య కేవలం 33 కిలోమీటర్ల వెడల్పున్న ఈ సన్నని జలమార్గం గుండానే ప్రపంచ చమురు, గ్యాస్ సరఫరాలో 20 శాతం సాగుతుంది. ప్రస్తుతం ఇక్కడ ఏర్పడిన అడ్డంకుల వల్ల కువైట్, ఇరాక్, యుఎఇ వంటి దేశాలు తమ చమురు ఎగుమతులను నిలిపివేయాల్సి వచ్చింది. సౌదీ అరేబియాకు చెందిన అరామ్‌కో సంస్థ ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నప్పటికీ, పూర్తిస్థాయిలో సరఫరా చేయలేకపోతోంది. గ్యాస్ సరఫరాకు గ్రహణం చమురుతోపాటు ఎల్‌ఎన్‌జి సరఫరాపై కూడా నీలినీడలు కమ్ముకున్నాయి. ప్రపంచంలోనే అతిపెద్ద ఎల్‌ఎన్‌జి ఎగుమతి కేంద్రమైన ఖతార్‌లోని రాస్ లఫ్ఫాన్ ప్లాంట్‌పై డ్రోన్ దాడులు జరగడం పరిస్థితిని మరింత క్లిష్టం చేసింది. ఫలితంగా ఒక్క వారంలోనే గ్యాస్ దిగుమతులు 26% పడిపోయాయి. వేసవి సమీపిస్తున్న తరుణంలో ఆసియా దేశాలకు, నిల్వలు పెంచుకోవాల్సిన ఐరోపా దేశాలకు ఇది పెద్ద దెబ్బ. అమెరికా, ఆస్ట్రేలియా దేశాలు గ్యాస్ కొరతను తీర్చేందుకు ప్రయత్నిస్తున్నప్పటికీ, సరఫరా గొలుసు తెగిపోవడంతో అవి ఎంతవరకు సఫలమవుతాయో వేచిచూడాలి. భారత్ తన చమురు అవసరాల్లో దాదాపు 85 శాతం దిగుమతులపైనే ఆధారపడుతున్నది. చమురు ధరలో ప్రతి 10 డాలర్ల పెంపు మన దేశ దిగుమతి బిల్లుపై సుమారు 12 నుండి 15 బిలియన్ డాలర్ల భారాన్ని మోపుతుంది. దీనివల్ల పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరలు పెరిగి సామాన్యుడిపై భారం పడుతుంది. రవాణా ఖర్చులు పెరగడం వల్ల నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటుతాయి. ద్రవ్యోల్బణం పెరిగితే వడ్డీ రేట్లను తగ్గించే అవకాశం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు ఉండదు. చమురు ధరలు పెరిగితే స్టాక్ మార్కెట్లు కుదేలవడం సహజం. ఈ యుద్ధం మొదలైనప్పటి నుండి భారత సెన్సెక్స్ సుమారు 5,100 పాయింట్లు నష్టపోవడం పెట్టుబడిదారుల్లో ఉన్న భయాందోళనలకు నిదర్శనం. కంపెనీల నిర్వహణ వ్యయం పెరగడం వల్ల వాటి లాభాలు తగ్గుతాయి, తద్వారా షేర్ల ధరలు పడిపోతాయి. అయితే, గతంలో సంభవించిన యుద్ధాలు, మహమ్మారుల నుంచి మార్కెట్లు పుంజుకున్న చరిత్ర ఉంది. అందుకే ఇన్వెస్టర్లు ఆందోళనతో పెట్టుబడులను ఉపసంహరించుకోకుండా ఓపిక పట్టాలని నిపుణులు సూచిస్తున్నారు. హర్మూజ్ జలసంధి తెరుచుకోవడంపైనే ప్రపంచ ఆర్థిక భవిష్యత్తు ఆధారపడి ఉంది. యుద్ధం త్వరగా ముగిస్తే ధరలు 65 డాలర్లకు దిగిరావచ్చు, లేదంటే 150 డాలర్లకు చేరినా ఆశ్చర్యం లేదు. అంతర్జాతీయ సమాజం సమష్టిగా స్పందించి ఈ ఉద్రిక్తతలను తగ్గించకపోతే, ప్రపంచం మరో భారీ ఆర్థిక మాంద్యంలోకి జారుకునే ప్రమాదం ఉంది. చమురు అవసరాల కోసం గల్ఫ్ దేశాలపై ఎక్కువగా ఆధారపడే భారత్, చైనా వంటి దేశాలకు ఈ పరిస్థితి కత్తిమీద సాములా మారింది. అయితే, భారత ప్రభుత్వం దౌత్యనీతిని ప్రదర్శించి ఇరాన్ పాలకులతో జరిపిన చర్చలు కొంత ఫలితాన్నిచ్చాయి. భారత్‌ను మిత్రదేశంగా పరిగణిస్తూ హర్మూజ్ గుండా భారత నౌకలను అనుమతించడం కొంత ఊరటనిచ్చే అంశం. అయినప్పటికీ, భవిష్యత్తులో యుద్ధ తీవ్రత పెరిగితే ఈ వెసులుబాటు ఎంతవరకు కొనసాగుతుందన్నది సందేహమే. చమురు సంక్షోభం కేవలం పెట్రోల్, డీజిల్‌కే పరిమితం కాలేదు. గ్యాస్ కొరత, ఎరువుల ధరల పెరుగుదల భారత పరిశ్రమలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ముఖ్యంగా దేశంలో వంటగ్యాస్ కొరత కనిపిస్తుండటం సామాన్య ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది. గ్యాస్ ఏజెన్సీల ముందు కనిపిస్తున్న బారులు దేనికి సంకేతం? బ్లాక్ మార్కెట్ ముఠాలు ఈ అస్తవ్యస్త పరిస్థితిని సొమ్ము చేసుకుంటున్నట్లు స్పష్టమవుతోంది. ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటున్నామని చెబుతున్నా, క్షేత్రస్థాయిలో పరిస్థితి ఇంకా చక్కబడలేదు. రష్యా, వెనెజువెలా వైపు భారత్ చూపు.. ఇంధన అవసరాలను తీర్చుకోవడానికి భారత్ ఇప్పుడు రష్యా, వెనెజువెలాల వైపు మొగ్గు చూపుతోంది. రష్యా నుంచి చమురు దిగుమతులపై అమెరికా తన అభ్యంతరాలను పక్కనబెట్టడం గమనార్హం. వెనెజువెలాలో చమురు నిల్వలు పుష్కలంగా ఉన్నా, అక్కడ నెలకొన్న రాజకీయ అస్థిరత, చమురు శుద్ధిలో ఉన్న సాంకేతిక ఇబ్బందులు భారత్‌కు సవాల్‌గా మారాయి. ఈ గందరగోళానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మొండివైఖరే ప్రధాన కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు. యుద్ధం వల్ల తలెత్తే పరిణామాలను అంచనా వేయకుండా, ఆధిపత్య పోరులో భాగంగా దాడులకు దిగడం అమెరికా స్వయంకృతాపరాధమే. ఇరాన్‌లో మార్పు కోసం అమెరికా వేసిన ఎత్తుగడలు ఫలించకపోగా, యుద్ధం మరింత కాలం కొనసాగేలా కనిపిస్తోంది. అంతర్జాతీయ శక్తి సంస్థ (ఐఇఎ) అత్యవసర నిల్వల నుంచి చమురును విడుదల చేసినప్పటికీ ధరలు 100 డాలర్ల మార్కును దాటాయి. యుద్ధం ముగిసి, సరఫరా వ్యవస్థలు పునరుద్ధరించబడే వరకు ప్రపంచానికి ఇంధన గండం పొంచే ఉంటుంది. అగ్రరాజ్యాలు తమ పంతాలను వీడి శాంతి మార్గంలో పయనించకుంటే, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కోలుకోలేని దెబ్బ తినడం ఖాయం. పసుపులేటి శ్రీలక్ష్మి 91003 65111

మన తెలంగాణ 18 Mar 2026 11:27 am

తండ్రికుమార్తె సజీవ దహనం

అనుమానాస్పద రీతిలో తండ్రి, కుమార్తె సజీవ దహనమయ్యారు

తెలుగు పోస్ట్ 18 Mar 2026 11:19 am

Assembly |బీఆర్ఎస్ ఎమ్మెల్యేల నిరసన

Assembly | బీఆర్ఎస్ ఎమ్మెల్యేల నిరసన Assembly | ఆంధ్ర‌ప్ర‌భ‌, వెబ్ డెస్క్

ప్రభ న్యూస్ 18 Mar 2026 11:18 am

Iran |అగ్రనేత లారీజానీ మృతిపై..

Iran | అగ్రనేత లారీజానీ మృతిపై.. Iran | ఆంధ్ర‌ప్ర‌భ‌, వెబ్ డెస్క్

ప్రభ న్యూస్ 18 Mar 2026 11:11 am

America |ఇరాన్ క్షిపణి స్థావరంపై 5,000 పౌండ్ల బాంబులు

America | ఇరాన్ క్షిపణి స్థావరంపై 5,000 పౌండ్ల బాంబులు America |

ప్రభ న్యూస్ 18 Mar 2026 11:05 am

సిద్దిపేటలో స్కూల్ బస్సును ఢీకొట్టిన లారీ

సిద్దిపేట: స్కూల్ పిల్లలను తీసుకొని వెళ్తున్న బస్సును సిమెంట్ లారీ ఢీకొట్టిన సంఘటన సిద్దిపేట జిల్లా కేంద్రానికి సమీపంలోని ఇబ్రహాంనగర్‌లో జరిగింది. పలువురు విద్యార్థులు స్వల్పంగా గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... సిద్దిపేటలో రావూస్ స్కూల్ బస్సు పలు గ్రామాలలో విద్యార్థులను పిక్ అప్ చేసుకొని స్కూల్‌కు వెళ్తోంది. ఇబ్రహీంనగర్ స్టేజీ వద్దకు రాగానే బస్సును వెనుక నుంచి సిమెంట్ లారీ ఢీకొట్టింది. సిద్దిపేట వైపు ఉన్న బస్సు ఒక్కసారిగా కరీంనగర్ వైపు తిరిగింది. బస్సులో ఉన్న పిల్లలు భయంతో కేకలు వేశారు. వెంటనే గ్రామస్థులు పిల్లలను బస్సులో నుంచి బయటకు తీశారు. స్వల్పంగా గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. తొమ్మిది మంది విద్యార్థులు స్వల్పంగా గాయపడినట్టు సమాచారం. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సిమెంట్ లారీ డ్రైవర్ అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. లారీ, బస్సును పోలీస్ స్టేషన్‌కు తరలించారు. 

మన తెలంగాణ 18 Mar 2026 11:02 am

Kavitha : మా పోరాటమే వెలుగుమట్ల బాధితులకు పట్టాలు

తమ పోరాటంతోనే రేవంత్ సర్కార్ దిగివచ్చిందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత అన్నారు

తెలుగు పోస్ట్ 18 Mar 2026 11:02 am

Telangana |అనుమానాస్ప‌ద రీతిలో….

Telangana | అనుమానాస్ప‌ద రీతిలో…. Telangana | ఆంధ్ర‌ప్ర‌భ‌, వెబ్ డెస్క్ :

ప్రభ న్యూస్ 18 Mar 2026 10:57 am

నేడు విజయవాడ ఇఫ్తార్ విందులో వైఎస్ జగన్

విజయవాడలో ఈ రోజు ముస్లిం సోదరులకు వైఎస్సార్‌ కాంగ్రెస్ పార్టీ ఇఫ్తార్‌ విందు ఇవ్వనుంది

తెలుగు పోస్ట్ 18 Mar 2026 10:56 am

అందుకు.. వాకింగ్ ఎంతో దోహదపడుతుంది..

అందుకు.. వాకింగ్ ఎంతో దోహదపడుతుంది.. నిర్మల్ టౌన్ ఆంధ్రప్రభ : మానసిక ఒత్తిడి,

ప్రభ న్యూస్ 18 Mar 2026 10:53 am

ఇంటర్ విద్యార్థి షేక్ సల్మాన్ అదృశ్యం..

ఇంటర్ విద్యార్థి షేక్ సల్మాన్ అదృశ్యం.. కడెం, ఆంధ్రప్రభ : కడెం మండలం

ప్రభ న్యూస్ 18 Mar 2026 10:46 am

విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో ప్రజా బాట కార్యక్రమం

వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ అందించడమే ఈ కార్యక్రమ ముఖ్య ఉదేశ్యం అధికారులు నేరుగా గ్రామాలు వెళ్ళి విద్యుత్ సమస్యలను …

జనం సాక్షి 18 Mar 2026 10:43 am

పాక్ లో ఆ నగరానికి వెళ్లకండి.. ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు హెచ్చరికలు

ఇస్లామాబాద్: మార్చి 26 నుంచి పాకిస్థాన్ సూపర్ లీగ్ ప్రారంభం కానుంది. ఈ లీగ్‌లో ఆస్ట్రేలియా క్రికెటర్లు మ్యాక్స్‌వెల్, లబుషేన్, డేవిడ్ వార్నర్, స్టీవ్ స్మిత్ ఆడుతున్నారు. ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్లు టీమ్ ఫైన్, గిలెస్పీ పలు జట్లకు కోచ్‌లుగా వ్యవహరిస్తున్నారు. అప్ఘానిస్థాన్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్త్త పరిస్థితులు నెలకొనడంతో లీగ్ నిర్వహణ ప్రమాదంలో పడింది. అప్ఘాన్‌లోని ఆస్పత్రిపై పాక్ వైమానిక దాడికి పాల్పడడంతో 400 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. ఆస్ట్రేలియా క్రికెటర్లు పాక్‌లో క్రికెట్ ఆడటానికి ఎటువంటి అభ్యంతరం లేదు కానీ పెషావర్ సిటీకి వెళ్లకండని తమ క్రికెటర్లు ఆస్ట్రేలియా ప్రభుత్వం సూచనలు చేసింది. మార్చి 28న పెషావర్‌లోని ఇమ్రాన్ ఖాన్ స్టేడియంలో జల్మీ-రావల్పిండిజ్ జట్ల మధ్య మ్యాచ్ జరుగనుంది. రెండు జట్లలో ఆస్ట్రేలియా క్రికెటర్లు సభ్యులుగా ఉండడంతో ఆ దేశం హెచ్చరికలు జారీ చేస్తోంది. అత్యవసర పరిస్థితులు ఎదురైతే ఆసీస్ ఆటగాళ్లను ప్రైవేటు విమానాల్లో స్వదేశానికి తరలిస్తామని ఆస్ట్రేలియా ప్రభుత్వం చెప్పింది. మరో వైపు సూపర్ లీగ్ 11 వ ఎడిషన్ నుంచి అప్ఘాన్ ఆటగాళ్లు తొలిగిన విషయం తెలిసిందే. 

మన తెలంగాణ 18 Mar 2026 10:42 am

Nithiin Lines up Three Projects

Tollywood actor Nithiin is having a tough time. All his recent films ended up as massive disasters. Nithiin has to bounce back soon. He is on a break from the past one year and he has lined up three new films. The first one was announced and it will be directed by VI Anand. Srinivasaa […] The post Nithiin Lines up Three Projects appeared first on Telugu360 .

తెలుగు 360 18 Mar 2026 10:37 am

చేర్యాల రెవెన్యూ డివిజన్ జేఏసీ అధికార ప్రతినిధిగా అందె అశోక్

చేర్యాల (జనంసాక్షి) మార్చి 17 :చేర్యాల మండలంలోని ఆకునూరు గ్రామానికి చెందిన అందే అశోక్ చేర్యాల రెవెన్యూ డివిజన్ జేఏసీ అధికార ప్రతినిధిగా నియామకమయ్యారు. ఈ మేరకు …

జనం సాక్షి 18 Mar 2026 10:37 am

గన్‌మెన్ కుటుంబానికి సీఐ పరామర్శ..

గన్‌మెన్ కుటుంబానికి సీఐ పరామర్శ.. చిట్యాల, ఆంధ్రప్రభ : ​చిట్యాల సీఐ కార్యాలయంలో

ప్రభ న్యూస్ 18 Mar 2026 10:35 am

ఆ విషయంలో.. కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం..

ఆ విషయంలో.. కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం.. కుంటాల, ఆంధ్రప్రభ : కాంగ్రెస్ ప్రభుత్వం

ప్రభ న్యూస్ 18 Mar 2026 10:26 am

ఒత్తిడిపై పైచేయి సాధించాలి

ఆత్మహత్య చేసుకోవడం అంటే చనిపోవాలని కోరుకోవడం కాదు.. లోపల ఉన్న బాధను అణచివేయడం అనే మాట మనిషికి ఆక్సిజన్. భూమిపై జీవించడమనే అసాధారణమైన ధైర్యసాహసంలో దాగొనే అత్యంత విలువైన కాలాన్ని అమృతయమం చేసుకొనే తరం. నేటి రోజుల్లో మానసిక బలహీనతతో ఊగిసలాడుతున్న ఓ బలహీన క్షణం లో ఆత్మహత్యల వైపు ప్రయాణం చేయడం ఓ విషాద పరిణామం. కఠిక పేదరికం నుండి కోటీశ్వరుడు వరకు, నిరక్షరాస్యుడి నుండి విజ్ఞానవేత్త వరకు, సామాన్యుడి నుండి సెలబ్రిటీల వరకు ఈ మానసిక ఒత్తిడిలో తలొగ్గి బలవన్మరణాలకు పాల్పడటం వెనుక జరుగుతున్న మానసిక తంతు నేటి సమాజం తనకు తానుగా చేసుకుంటున్న ఆత్మహత్యా సదృశం. ఇటీవల హైదరాబాద్‌కు చెందిన విజయారెడ్డి అనే ఐటి ఉద్యోగిని తన ఇద్దరు పిల్లలతో ఒంటరితనమనే డిఫ్రెషన్‌తో రైలుకు ఎదురెళ్లి మృత్యువును కౌగిలించుకొంది. ఎంతటి విషాదం. మాతృమూర్తే తనతోపాటు తన పిల్లలకు రాసిన మరణ శాసనం ఎందరి హృదయాలను కలచివేసింది. విజయారెడ్డి ఉన్నతంగా చదువుకొంది. తన కాళ్ల మీద తాను నిలబడి ఒకవైపు టీమ్ మేనేజర్‌గా పనిచేస్తూ, మరోవైపు గృహిణిగా, మాతృమూర్తిగా గడుపుతున్న జీవితానికి తనకు తానుగా రాసిన మరణ శాసనానికి ఏ చదువు అక్కరకు వచ్చింది..? భర్త దూరంగా ఉండటం, ఒంటరితనమనే భయం, తాను లేకపోతే పిల్లల భవిష్యత్‌లో బతకలేరనే ఆందోళనా..? మరే ఇతర కారణాలో తెలియదుగానీ.. పదిమందికి ఆదర్శప్రాయంగా నిలబడాల్సిన విజయారెడ్డి జీవితం అర్ధంతరంగా ముగిసిపోయింది. తన ఇద్దరి పిల్లల జీవితాలను ముగించేసింది. అతిచిన్న వయస్సులో వ్యాపార రంగంలో కోట్లకు పడగలెత్తి 36 సంవత్సరాల వయస్సుకే సొంత విమానం, 12 రోల్స్ రాయిస్ కార్లతో సహ వందల ఎకరాలకు యజమానియైన బెంగళూరుకు చెందిన సిజె రాయ్ ఒత్తిడి తట్టుకోలేక చివరికి గన్‌తో కాల్చుకొని సగం జీవితం కూడా నిండకముందే ఆత్మహత్యకు పాల్పడటం ఇటీవల కాలంలో సంచలనం కలిగించింది. వ్యాపారంలో ఆటుపోటులకు తట్టుకొని ఎదిగిన క్రమంగానీ, ధనంగానీ, విలాసవంతమైన జీవితం గానీ అతని ఆత్మహత్యను ఆపలేకపోవడానికి కారణాలేంటి..? మానసిక బలహీనతనే నిరాశ ముందు మనిషి ఓడిపోవడం విషాదకర పరిణామం. ఆత్మహత్య ఆలోచనలకు మానసిక సమస్యలతోపాటు అనారోగ్యం, ప్రేమ, కుటుంబ, వైవాహిక, ఆర్థిక, మత్తు పదార్థాల వినియోగం, ఒంటరితనం ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి. మన దేశంలో ప్రధానంగా యువతతో పాటు 45 సంవత్సరాలు లోపు ఉన్నవారు అత్యధికంగా ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని గణాంకాలు చెబుతున్నాయి. విద్యార్థులల్లో పరీక్షల ఆందోళన, ఒత్తిడి, ప్రేమ వ్యవహారాలు, రైతులకు వ్యవసాయంలో తగులుతున్న ఎదురు దెబ్బలు, మహిళల్లో గృహహింస ఎక్కువ శాతం బలవన్మరణాలకు కారణమవుతున్నది. 2019 సంవత్సరంలో గత 25 సంవత్సరాల కాలంలో జరగనన్ని ఆత్మహత్యలు విద్యార్థులు విషయంలో జరిగాయి. అత్యధికంగా 10,335 మంది విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ప్రపంచ ఆరోగ్యసంస్థ (డబ్ల్యుహెచ్‌ఒ) ఇటీవల విడుదల చేసిన నివేదిక ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 100 కోట్లమంది మానసిక సమస్యలతో బాధపడుతున్నట్లు అంచనా వేసింది. యువత మరణాలకు అత్యధికంగా ఆత్మహత్యలే కారణమని, చనిపోవడానికి ముందు ప్రతి ఒక్కరూ కనీసం 20 సార్లు ఆత్మహత్యాయత్నం చేస్తున్నారని నివేదిక చెబుతుంది. ప్రతి 150 మందిలో ఒకరు వరుసగా స్కిజోఫ్రినియా, బైపోలార్ డిజార్డర్లతో బాధపడుతున్నారు. మానసిక బాధితులకు మెరుగైన చికిత్స, కౌన్సిలింగ్ చేసేందుకు ప్రభుత్వాలు మరింతగా గట్టి ప్రయత్నాలు చేయాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా విద్యార్థులు, రైతులు, మహిళలకు సహాయం చేయడానికి మానసిక స్థితిలో మెరుగైన మార్పులు చేయడానికి హెల్ఫ్ లైన్‌లు, మనస్తత్వ శాస్త్ర వైద్యులు సంఖ్యను పెంచాల్సిన అవసరం ఉంది. ఆయుష్మాన్ భారత్ కార్యక్రమం కింద చేపడుతున్న కార్యక్రమాలకు విస్తృత ప్రచారం కల్పించాలి. అన్ని దేశాలు తమ ఆరోగ్య బడ్జెట్‌లో మానసిక ఆరోగ్యం కోసం మరిన్ని నిధులను కేటాయించాలి. సగటున లక్షమంది మానసిక అనారోగ్య బాధితులకు 13 మంది మాత్రమే వాలంటీర్లు ఉన్నారు. ఈ పరిస్థితులను మార్చాల్సిన అవసరం ఉందని డబ్ల్యుహెచ్‌ఒ సూచిస్తుంది. మానసిక సమస్యలతో ఉన్నవారికి ప్రభుత్వాలు ఇచ్చే చేదోడు కంటే వారివారి కుటుంబాలు, చుట్టుపక్కల ఉన్నసమాజం ఇచ్చే మనోధైర్యం, పెంపొందించే ఆత్మస్థైర్యమే అన్నిటికంటే మనిషి శ్వాసను నిలబెట్టే ఆక్సిజన్. ఆత్మహత్య చేసుకోవాలనే చివరి అంచువరకు వెళ్లిన వారు ఒక్కసారి కుటుంబం, స్నేహితులు, తమను నిలబెట్టగలిగే వైద్యుల చేదోడు కోసం ఒక్క క్షణం ఆలోచన చేస్తే జీవితం ఎంతటి అద్భుతమైన కాలాన్ని పరిచయం చేస్తుందో జోనాథన్ అనే ఒక యువకుడి మాటల్లో.. నేను ఆఫీసుకు తిరిగి కారులో వెళుతుండగా.. నిటారుగా ఉన్న కొండపైకి కారులో వెళ్తుండగా, నేను బ్రేక్ నుండి నా కాలుతీసివేస్తే ఎదురుగా వస్తున్న ట్రాఫిక్‌లోకి దూసుకెళ్లి ఆత్మహత్య చేసుకోగలను అని అనుకున్నా.. పరిస్థితి విషమంగా ఉందని అర్థమైంది. ఒక్క క్షణం ఆలోచించా.. ఆఫీస్‌కు తిరిగి వెళ్లడానికి బదులుగా నేను ఎడమవైపు తిరిగి ఆసుపత్రికి వెళ్లాను. అంతే నా జీవితంలో కోలుకునే ప్రయాణంలో కీలమైన దశలు అద్భుతంగా కొనసాగుతున్నాయి. అడపా దుర్గ 90007 25566

మన తెలంగాణ 18 Mar 2026 10:22 am

Saraswati Power Dispute Deepens as Vijayamma Counters Jagan’s Claims

The family dispute between YS Jagan Mohan Reddy and YS Sharmila over Saraswati Power assets has taken a sharper turn. YS Vijayamma has now stepped in with a clear and firm position. She stated that her decisions regarding the distribution of family assets are independent. She also rejected claims that she is acting as a […] The post Saraswati Power Dispute Deepens as Vijayamma Counters Jagan’s Claims appeared first on Telugu360 .

తెలుగు 360 18 Mar 2026 10:16 am

పేలిన ఎలక్ట్రిక్ కారు... ఏడుగురు సజీవదహనం

భోపాల్: ఎలక్ట్రిక్ కారుకు ఛార్జీంగ్ పెట్టి ఓ వ్యక్తి నిద్రపోయాడు. వాహనం పేలిపోవడంతో అగ్ని ప్రమాదం సంభవించి ఏడుగురు మృతి చెందారు. ఈ సంఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రం ఇండోర్ నగరంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... బ్రిజేశ్వరి అనెక్స్ అనే బహుళ అంతస్థు భవనానికి మనోజ్ పుగాలియా అనే వ్యక్తి యజమానిగా ఉన్నాడు. అతడు ఆ భవనంలో పాలిమర్ వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఇంటి వరండాలో ఎలక్ట్రిక్ కారుకు ఛార్జీంగ్ పెట్టి నిద్రపోయాడు. ఛార్జింగ్ పాయింట్ వద్ద పేలుడు సంభవించడంలో మంటలు చేలరేగాయి. పాలిమర్స్ కు మంటలు అంటుకోవడంతో భవనం అంతటా మంటలు వ్యాపించాయి. ఇంట్లో నిల్వ ఉంచిన పదికి పైగా గ్యాస్ సిలిండర్లు పేలిపోయాయి. ఒకదాని తరువాత ఒకటి పేలడంతో మంటలు పెద్ద ఎత్తున చెలరేగాయి. ఈ మంటల్లో ఏడుగురు సజీవదహనమయ్యారు. ముగ్గురిని స్థానికులు కాపాడారు. పోలీసులు, ఎన్‌డిఆర్‌ఎఫ్, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పేశాయి. 

మన తెలంగాణ 18 Mar 2026 10:13 am

Employment Guarantee Scheme : ఉపాధిహామీ కూలీలూ ఈ నిబంధనలు పాటించాల్సిందే.. లేకుటే డబ్బులు రావంతే

ఉపాధి హామీ కూలీలకు కేంద్ర ప్రభుత్వం కొత్త నిబంధనలను అమలులోకి తెచ్చింది

తెలుగు పోస్ట్ 18 Mar 2026 10:12 am