అనకాపల్లి జిల్లాలో చోరీ.. భారీగా బంగారం అపహరణ
చోడవరం: అనకాపల్లి జిల్లా చోడవరం మండలం గోవాడలో భారీ చోరీ జరిగింది. బిఎన్ రోడ్డు పక్కనే ఉన్న సుజాత అనే మహిళ ఇంట్లో 65 తులాల బంగారం, కొంత నగదును గుర్తు తెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లారు. నగదుతో కలిపి చోరీకి గురైన సొత్తు విలువ రూ.1.5 కోట్లు ఉంటుందని అంచనా. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు రంగంలోకి దిగి దర్యాప్తు ప్రారంభించారు. క్లూస్ టీం తనఖీలు చేపట్టింది.
రైతుల సమస్యల పరిష్కారమే బికేఎస్ లక్ష్యం
ఊట్కూర్, ఆంధ్రప్రభ ; రైతుల సమస్యల పరిష్కారమే భారతీయ కిసాన్ సంగ్ లక్ష్యమని
రుద్రగూడెం సర్పంచ్కు మహిళల ఆత్మీయ సత్కారం
నల్లబెల్లి, ఆంధ్రప్రభ : అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రుద్రగూడెం గ్రామం మహిళా
నూతన శాసనమండలి భవనం ప్రారంభం నూతన శాసనమండలి భవనాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్
బెంగళూరులో ఎన్టీఆర్ ఫ్యాన్స్కు తప్పిన ప్రమాదం #JrNTR#Bengaluru#FansRush#EscalatorGlass
Fire |కేపీహెచ్బీ ఫేజ్-6లో అగ్నిప్రమాదం
ఖాళీ స్థలంలో చెత్తను తగలబెట్టిన గుర్తుతెలియని వ్యక్తులుపక్కనే ఉన్న స్క్రాప్ దుకాణం, టీ
US Weapons Israel : గల్ఫ్ లో పేలుళ్లు Andhra Prabha Analysis
US Weapons Israel : గల్ఫ్ లో పేలుళ్లు Andhra Prabha Analysis
Asia Cup |మహిళా ప్రత్యేకం క్రీడా ఉత్సాహం..
Asia Cup | మహిళా ప్రత్యేకం క్రీడా ఉత్సాహం.. సైకిల్ ర్యాలీ, క్రీడా
వ్యాక్సిన్ను తప్పనిసరిగా వేయించుకోవాలి
వ్యాక్సిన్ను తప్పనిసరిగా వేయించుకోవాలి అచ్చంపేట, ఆంధ్రప్రభ : గర్భాశయ క్యాన్సర్ నివారణకు కేంద్ర,
ఎమ్మెల్యే సహకారంతో విద్యుత్ కెపాసిటర్ల ఏర్పాటు
చిట్యాల, ఆంధ్రప్రభ ; నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం సహకారంతో గ్రామంలో వోల్టేజ్
66.20 kmrs |రైల్వే అభివృద్ధితో సరికొత్త అధ్యాయం..
66.20 kmrs | రైల్వే అభివృద్ధితో సరికొత్త అధ్యాయం.. పూర్తి స్థాయిలో కనెక్టివిటీ
భారమవుతున్నారని … కామారెడ్డి ప్రతినిధి, ఆంధ్రప్రభ : కన్న కూతుళ్లను పోషించడం భారమవుతుందని
మళ్లీ అవే చెత్త మాటలు.. భారత్పై పాక్ మాజీ పేసర్ అక్కసు
ఐసిసి టీ-20 ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ మరికొన్ని గంటల్లో ప్రారంభం కానుంది. భారత్, న్యూజిలాండ్ మధ్య జరిగే ఈ ఉత్కంఠ పోరు కోసం ఇరు దేశాల అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే పాకిస్థాన్కు చెందిన మాజీ పేసర్ మహమ్మద్ అమిర్ మరోసారి భారత్పై ద్వేషంతో విషం చిమ్మాడు. ఈ సీజన్ మొదటి నుంచి భారత్ ప్రతీ మ్యాచ్లో ఓడిపోతుంది అంటూ అమిర్ అక్కస్సు వెళ్లగక్కుతూ వస్తున్నాడు. కానీ, భారత్ మాత్రం అద్భుత ప్రదర్శనలు చేస్తూ ఫైనల్స్ వరకూ చేరింది. ఇప్పుడు ఈ ఫైనల్స్లోనూ భారత్ ఓటమిపాలవుతుందంటూ అమిర్ జోస్యం చెప్పాడు. ‘హార్నా మనా హై’ అనే షోలో అమిర్ మాట్లాడుతూ.. ఫైనల్లో న్యూజిలాండ్ విజయం పక్కా అని పేర్కొన్నాడు. ‘‘సెమీ ఫైనల్లో దక్షిణాఫ్రికాను న్యూజిలాండ్ ఓడించిన తీరు అద్భుతం వారు ఒక జట్టుగా రాణిస్తున్నారు. కానీ, భారత్ విషయానికొస్తే.. కేవలం జస్ప్రీత్ బుమ్రా, సంజూ శాంసన్ ప్రదర్శన వల్లే ఇక్కడి దాకా వచ్చింది. వీరిద్దరు లేకపోతే భారత్ గెలిచేది కాదు. అంటే ఆ జట్టులో ఐక్యత లోపించింది’’ అని అమిర్ వ్యాఖ్యానించాడు. ఇక అహ్మదాబాద్ నరేంద్ర మోడీ స్టేడియంలో పిచ్ పరిస్థితి బట్టి చూస్తే న్యూజిలాండ్కు అనుకూలిస్తుందని అమిర్ అన్నాడు. బౌలింగ్లోనూ భారత్ కంటే కివీస్ ఎంతో బలంగా ఉందని పేర్కొన్నాడు. అంతేకాక.. భారత బౌలింగ్పై తన అక్కస్సును వెళ్లగక్కాడు అమిర్. భారత బౌలింగ్లో బుమ్రా తప్ప మరెవరూ ఫామ్లో లేరని అతడు అన్నాడు. టీం ఇండియా మొత్తం బుమ్రాపై ఆధారపడి ఉందని పేర్కొన్నాడు. మరోవైపు న్యూజిలాండ్ బౌలింగ్ అద్భుతంగా ఉందని కొనియాడాడు. ఇక ఓపెనర్ అభిషేక్ శర్మపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశాడు. అభిషేక్ ‘వన్ డైమెన్షనల్’ ప్లేయర్ అని, అంతర్జాతీయ స్థాయిలో అడేందుకు సిద్ధంగా లేడని అన్నాడు. ఫైనల్ జట్టులో అభిషేక్ స్థానంపై చర్చ జరుగుతున్న, జట్టు మేనేజ్మెంట్ మాత్రం అతనికి మద్దతుగా నిలుస్తోందని అన్నాడు. ఇలాంటి వాళ్ల నోటికి తాళం వేయాలంటే భారత్ అన్ని విభాగాల్లో రాణించి. కప్పు కొట్టాలని అభిమానులు కోరుకుంటున్నారు.
టీమ్ ఇండియా విజయం కోసం ఆలయాల్లో ప్రత్యేక పూజలు #TeamIndia#T20WorldCup#IndiaFinal#CricketFans
cm|ఉక్కు మహిళ సోనియమ్మ సంకల్పంతోనే తెలంగాణ
cm| ఉక్కు మహిళ సోనియమ్మ సంకల్పంతోనే తెలంగాణ ప్రజాభవన్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవ
Minister |మంత్రి శ్రీహరి మాతృమూర్తికి ఘన సన్మానం
Minister | మంత్రి శ్రీహరి మాతృమూర్తికి ఘన సన్మానం Minister | మక్తల్,
Mission |గోదల్లో జల మహోత్సవం…
Mission | గోదల్లో జల మహోత్సవం… మిషన్ భగీరథ కీలకపాత్ర Mission |
ఏకైక టెస్ట్.. ఆస్ట్రేలియా చేతిలో భారత్ ఓటమి
పెర్త్: ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా ఆతిథ్య జట్టుతో జరిగిన ఏకైక టెస్ట్ మ్యాచ్లో భారత మహిళ జట్టు ఘోరంగా ఓటమిపాలైంది. ఈ మ్యాచ్లో అన్ని విభాగాల్లో రాణించిన ఆసీస్ మహిళ జట్టు 10 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్ రెండో ఇన్నింగ్స్లో భారత్ ఆస్ట్రేలియాకు 25 పరుగుల టార్గెట్ను ఇచ్చింది. ఈ టార్గెట్ని వికెట్ కోల్పోకుండా 28 పరుగులు చేసి ఆస్ట్రేలియా చేధించింది. ఆసీస్ బ్యాటింగ్లో జార్జియా 16 (13 బంతుల్లో, 4 ఫోర్లు), లిచ్ఫీల్డ్ 11 (14 బంతుల్లో, 1 ఫోర్) పరుగులు చేశారు. రెండో ఇన్నింగ్స్లో మూడో రోజు ఆటని 105/6 పరుగుల ఔట్ నైట్ స్కోర్తో ప్రారంభించిన భారత్.. 149 పరుగులకు ఆలౌట్ అయింది. భారత బ్యాటింగ్లో ప్రతీకా రావల్ (63) ఒంటరి పోరాటం చేయగా.. స్నేహ్ రాణా (30) పరుగులు చేసింది. మిగితా బ్యాటర్లు అందరూ విఫలమయ్యారు. ఆసీస్ బౌలింగ్లో హామిల్టన్ 3, అన్నాబెల్, అలానా కింగ్, నార్డ్నర్ తలో రెండు వికెట్లు తీశారు. ఇక తొలి ఇన్నింగ్స్లో భారత్ 198 పరుగులు చేసి ఆలౌట్ కాగా.. ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్లో 323 పరుగులు చేసింది.
హెచ్పీవీ వ్యాక్సిన్ కేంద్రం ప్రారంభం..
హెచ్పీవీ వ్యాక్సిన్ కేంద్రం ప్రారంభం.. అచ్చంపేట, ఆంధ్రప్రభ : గర్భాశయ క్యాన్సర్ నివారణకు
మహిళలు స్వయం సమృద్ధి సాధించాలి….
మహిళలు స్వయం సమృద్ధి సాధించాలి…. కృషి విజ్ఞాన కేంద్రంలో ఘనంగా మహిళా దినోత్సవ
శాసనమండలి భవనాన్ని ప్రారంభించిన సిఎం రేవంత్
చారిత్రక శాసనసభ ప్రాంగణంలో పునరుద్ధరించిన శాసనమండలి భవనాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసనసభ స్పీకర్ ప్రసాద్ కుమార్, మండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కతో పాటు మంత్రులతో కలిసి ముఖ్యమంత్రి శాసనమండలి భవనాన్ని ప్రారంభించి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, దామోదర రాజనర్సింహ, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, తుమ్మల నాగేశ్వర రావు, జూపల్లి కృష్ణారావు, పొంగులేటి శ్రీనివాస రెడ్డి, పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకటస్వామి, మహమ్మద్ అజహరుద్దీన్ తో పాటు ప్రభుత్వ సలహాదారులు, పలువురు ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. మండలిలో ముఖ్యమంత్రి గారి కార్యాలయంలో రేవంత్ రెడ్డి పూజ నిర్వహించారు. నిజాం కాలంలో ప్రజా సమస్యలు చర్చించి పరిష్కరించేందుకు వెలసిన టౌన్ హాలు, ఇకమీదట ప్రజా సమస్యలపై చర్చించేందుకే ఎమ్మెల్సీల కోసం (పెద్దల సభ)గా పునరుద్ధరణ చేశారు. నగరం నడిబొడ్డున ఇంత గొప్ప చారిత్రాత్మక భవనాన్ని చూడని వారుండరు. ఈ చారిత్రాత్మక భవన నిర్మాణ కౌశల్యాన్ని మెచ్చుకోని వారుండరు. అయితే సాధారణ ప్రజలకు లోపలికి అనుమతించరు. కేవలం అసెంబ్లీ సమావేశాల సమయంలో సంబంధిత ప్రభుత్వ శాఖల అధికారులకు, మీడియా ప్రతినిధులకు మాత్రమే ప్రవేశం ఉంటుంది. ప్రజలు సందర్శించాలనుకుంటే అందుకు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల సిఫార్సులు తప్పని సరి. ఆరవ నిజాం నవాబ్ మీర్ మహబూబ్ అలీ ఖాన్ తన 40వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని 1913 సంవత్సరంలో ప్రజల సేవ కోసం ఈ భవనాన్ని అంకితమిచ్చారు. అయితే ఈ భవన నిర్మాణానికి ప్రజలు కూడా చందాలు వేసుకుని భవన నిర్మాణానికి తమ వంతు సహాయం చేశారు. ఇండో-ఇస్లామిక్ శైలిలో రాజస్థానీ-పర్షియన్ మిశ్రమ ఆర్కిటెక్చర్తో ఆత్యద్భుతంగా భవన నిర్మాణం జరిగింది. ఈ అద్భుత కళాఖండం కట్టడానికి ఎనిమిదేళ్ళ వ్యవధి పట్టింది. ఇంత అద్భుతమైన కట్టడంలోనే అసెంబ్లీ సమావేశాలు జరుగుతాయని, ఎమ్మెల్యేలు తమ సమస్యల పరిష్కారాలపై ఈ భవనంలో చర్చిస్తారని ప్రజలందరూ అనుకుంటారు. కానీ అది కొంత వరకే నిజం. చాలా ఏళ్ళ క్రితం వరకూ ఈ భవనంలో అసెంబ్లీ సమావేశాలు జరిగింది వాస్తవమే. కాల క్రమేణా ఈ భవనం నిరుపయోగంగా మారింది. నిరుపయోగానికి కారణం? దేశానికి 1947 సంవత్సరంలో స్వాతంత్య్రం లభించిన తర్వాత 1948 సంవత్సరం సెప్టెంబర్ 17న అంటే సుమారు 13 నెలల తర్వాత నిజాం ప్రభువు కేంద్ర హోం శాఖ మంత్రి సర్దార్ పటేల్ ముందు తలవంచిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత హైదరాబాద్ స్టేట్గా ఏర్పడింది. 1948-1952 వరకూ ఈ భవనం ఖాళీగా ఉన్నది. తొలిసారి 1952 లో ఎన్నికల అనంతరం ప్రజా ప్రభుత్వం ఏర్పడడంతో ఈ భవనంలో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. 1956 సంవత్సరంలో రాష్ట్రాల పునర్విభజన జరిగిన తర్వాత ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంగా అవతరించినప్పటి నుంచి1985 సంవత్సరం వరకూ అసెంబ్లీ సమావేశాలు జరిగాయి. కాగా 1979లో మర్రి చెన్నారెడ్డి ముఖ్యమంత్రి హయాంలో ఈ భవనం వెనక భాగంలో నూతన భవనానికి శంకుస్థాపన చేయగా, 1985 సంవత్సరంలో అప్పటి ప్రధాని రాజీవ్ గాంధీ ప్రారంభించారు. అప్పటి నుంచీ ఈ కొత్త భవనంలోనే ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు జరిగాయి. అయితే కౌన్సిల్ సమావేశాలు పబ్లిక్ గార్డెన్స్ ఆవరణలోని జూబ్లీహాలుకు పక్కన ఉన్న హాలులో జరిగేవి. కాగా 1985 లో అప్పటి ముఖ్యమంత్రి ఎన్.టి. రామారావు కౌన్సిల్ను రద్దు చేశాక ఆ కౌన్సిల్ భవనం కూడా నిరుపయోగంగా మారింది. ఇప్పుడు ప్రధాన రోడ్డుపై కనిపించే నాటి అసెంబ్లీ భవనం, కౌన్సిల్ భవనం అనేక సంవత్సరాలుగా మూసి ఉంచారు. వైఎస్ హయాంలో తిరిగి ప్రారంభం 2004లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి కాగానే కౌన్సిల్ను పునరుద్ధరించారు. దీంతో ప్రతి బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఉభయ సభలను ఉద్ధేశించి గవర్నర్ ప్రసంగానికి మాత్రమే (ఒక్క రోజు) అసెంబ్లీ భవనాన్ని వినియోగించేవారు. రాష్ట్ర విభజన తర్వాత .. ఇదిలాఉండగా రాష్ట్ర విభజన (2014) తర్వాత పదేళ్ళ పాటు హైదరాబాద్ను ఉమ్మడి రాజధానిగా కొనసాగించాల్సి ఉండడంతో కొంత కాలం ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ఈ పాత భవనంలో జరగడం విశేషం. రాష్ట్ర విభజనతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొంత కాలం సమావేశాలు ఈ భవనంలో కొనసాగించారు. అయితే అమరావతిలో తాత్కాలిక భవనాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. పదేళ్ళ గడువు ముగియడం ఆ భవనాన్ని తెలంగాణకు కేటాయించారు. రాష్ట్ర విభజనతో ఆంధ్ర ప్రదేశ్ శాసనమండలి సభ్యుల కోసం జూబ్లీహాలు పక్కన ఉన్న పాత కౌన్సిల్ భవనాన్నే కేటాయించగా, అప్పటి గవర్నర్ నరసింహన్ అసెంబ్లీ, కౌన్సిల్ పరిసరాల్లోని భవనాలను సందర్శించినప్పుడు జూబ్లీహాలును తెలంగాణ కౌన్సిల్ కోసం సిద్ధం చేయించారు. ఇప్పుడు తెలంగాణ ఎమ్మెల్సీల కోసం పాత అసెంబ్లీ భవనం సిద్ధమైనందున, ఇకమీదట జూబ్లీహాలును ప్రభుత్వ కార్యక్రమాలకు నిర్వహించుకునే అవకాశం ఉంది. సిఎం రేవంత్ రెడ్డి చొరవ.. 2024లో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధికారం చేపట్టిన తర్వాత తన దృష్టి నిజాం కాలం నాటి టౌన్ హాలుపై పడింది. ప్రస్తుతం తెలంగాణ కౌన్సిల్ సమావేశాలు జూబ్లీహాలులో జరుగుతున్నందున, దానిని కౌన్సిల్ సమావేశాల కోసం ఉపయోగించాలన్న ఆలోచన చేశారు. అందుకు అనుగుణంగా కౌన్సిల్ చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డితో చర్చించి అవసరమైన మేరకు భవనానికి కొత్త మెరుగులు దిద్దారు. ఈ భవన నిర్మాణం ప్రత్యేకతల కారణంగా యాభై అడుగుల ఎత్తులో పైకప్పు ఉండడం, అలాగే దానిని సున్నపురాయితో విశాలంగా నిర్మించడం వల్ల లోపల చాలా చల్లదనంతో పాటు ఆహ్లాదకర వాతావరణం ఉంటుంది. నిజాం కాలంలో నిర్మితమైన ఈ భవనం రాజస్థానీ-పర్షియన్ మిశ్రమ ఆర్కిటెక్చర్తో నిర్మించినందుకన దానికి ఎక్కడా భంగం వాటిల్లకుండా అత్యాధునిక పివోపి ద్వారా తెల్లగా, మెరిసెలా రూపాంతరం చెంది ఈ భవనం ముస్తాబు చేశారు. ఈ భవనాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదివారం ఉదయం 9.30 గంటలకు ప్రారంభించనున్నారు. తెలంగాణ తల్లి విగ్రహం.. అసెంబ్లీ ఆవరణలోని మహాత్మా గాంధీ, అంబేద్కర్ విగ్రహాలు కనిపిస్తాయి. మహాత్ముని పక్కన గాంధీ విగ్రహం ఉన్నట్లే మరో పక్కన తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేయాలని అనుకున్నా, సకాలంలో పనులు పూర్తికాకపోవడంతో ఈ నెల 16వ తేదీ వరకూ సిద్ధమయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. కొత్త భవనంలో కొత్త గవర్నర్ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 16న ప్రారంభంకానున్నందున కొత్త భవనంలో రాష్ట్రానికి కొత్తగా నియమితులైన గవర్నర్ శివప్రసాద్ శుక్లా ఉభయ సభల సభ్యులనుద్ధేశించి ప్రసంగించనున్నారు. ఈ సమావేశాలకు ముందు తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించే అవకాశం ఉంది. ఏడవ నిజాం కల జూబ్లీ హాలు.. ఇక ఏడవ నిజాం మీర్ ఉస్మాన్ ఆలీ ఖాన్ తన జ్ఞాపకార్ధంగా పబ్లిక్ గార్డెన్ ఆవరణలో జూబ్లీహాలును నిర్మించి తన కల నెరవేర్చుకున్నారు. 1936 సంవత్సరంలో తన ఇరవై అయిదవ ఏట జూబ్లీహాలును ప్రారంభించారు. జూబ్లీ హాలులో దర్బారు పీఠం, తైలవర్ణంతో అసఫ్జాహి చిత్రాలు చూపరులను ఇట్టే ఆకర్షిస్తాయి. ఏడవ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ జూబ్లీహాలులో దర్బారు పీఠంపై కూర్చుని ప్రజల నుంచి వినతుల స్వీకరించే వారని ప్రతీతి.
వేగవంతంగా సిసి రోడ్డు పనులు.. చెన్నూర్, ఆంధ్రప్రభ : చెన్నూరు మున్సిపల్ పరిధిలోని
ప్రతి విభాగంలో మహిళ అధికారులను నియమిస్తాం: సిఎం
హైదరాబాద్: అంతర్జాతీయ మహిళ దినోత్సవం సందర్భంగా నగరంలోని ప్రజాభవన్లో నిర్వహించిన వేడుకల్లో సిఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు,. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.. హైదరాబాద్ నగరాన్ని కాలుష్యరహిత నగరంగా మారుస్తామని అన్నారు. రెడ్, ఆరెంజ్ కేటగిరీల పరిశ్రమలను నగరం బయటకు పంపిస్తామని పేర్కొన్నారు. ‘‘మహిళ జర్నటలిస్టుతో కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహించకోవడం సంతోషంగా ఉంది. మహిళలకు సరైన గుర్తింపు ఇవ్వాలని ఈ ప్రభుత్వం భావిస్తోంది. పోలీసు విభాగంతో సహా అవకాశం ఉన్న ప్రతి విభాగంలో మహిళ అధికారులకు బాధ్యతలు అప్పగిస్తున్నాం. మహిళల ఆర్థిక శక్తి పెరిగినప్పుడే దేశం అభివృద్ధి చెందుతుంది’’ అని సిఎం అన్నారు. ‘‘హైదరాబాద్లోని డీజిల్ బస్సులను 2026 డిసెంబర్లోపు జిల్లాలకు తరలిస్తాం. హైదరాబాద్లో వంద శాతం ఇవి బస్సులను తెస్తున్నాం. డిసెంబర్ 9లోపు నగరంలో డీజిల్ బస్సులు ఉండవు. హైదరాబాద్లో ఎసి ఇవి బస్సులు తెస్తాం. ఇక ఇవి వాహనాలు కొనుక్కుంటే జీరో ట్యాక్స్ అవకాశం కల్పిస్తాం. కళాశాలలకు వెళ్లే విద్యార్థినులకు ఇవి స్కూటీలు ఇవ్వాలని అనుకుంటున్నాం’’ అని సిఎం పేర్కొన్నారు.
ఇథనాల్ ఫ్యాక్టరీని వెంటనే మూసివేయాలి
బెజ్జంకి, ఆంధ్రప్రభ : మండలంలో ఉన్న ఇథనాల్ ఫ్యాక్టరీని తక్షణమే మూసివేయాలని మాజీ
సమన్వయ కమిటీ సమావేశం.. మచిలీపట్నం అభివృద్ధి, పార్టీ బలోపేతంపై మంత్రి కొల్లు రవీంద్ర
మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి..
కడెం (నిర్మల్ జిల్లా), ఆంధ్రప్రభ : మహిళలు అన్ని రంగాల్లో రాణించి సమాజ
శ్రీసంపటాలమ్మ తల్లి అమ్మవారి గ్రామసంచారం..
శ్రీసంపటాలమ్మ తల్లి అమ్మవారి గ్రామసంచారం.. చల్లపల్లి – ఆంధ్రప్రభ : చల్లపల్లి గ్రామదేవత,
కార్మికులు రాజకీయ చైతన్యంతో ఉద్యమించాలి
తిరుపతిలో జరిగే ఏఐటియుసి రాష్ట్ర మహాసభలు జయప్రదం చేయాలి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పి హరినాథ్ రెడ్డి పిలుపు కార్మికులు తమ సమస్యల పరిష్కారం కోసం, హక్కుల సాధన కోసం పోరాడుతూనే రాజకీయ చైతన్యంతో ప్రభుత్వాల తీరుపై ఉద్యమాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. ఏఐటీయూసీ తిరుపతి నగర పదవ మహాసభలు స్థానిక గంధమనేని శివయ్య కృష్ణారెడ్డి భవన్ లో కె వై రాజా అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన హరినాథ్ రెడ్డి మాట్లాడుతూ […] The post కార్మికులు రాజకీయ చైతన్యంతో ఉద్యమించాలి appeared first on Visalaandhra .
చిట్యాల, ఆంధ్రప్రభ : నల్లగొండ జిల్లా మహిళా అధ్యక్షురాలు ఆవుల మాధవి అంతర్జాతీయ
ఘనంగా ధ్వజస్తంభ ప్రతిష్టాపన మహోత్సవం
కరీమాబాద్, ఆంధ్రప్రభ : గ్రేటర్ వరంగల్ శివనగర్ శ్రీ శివ విఘ్నేశ్వర దత్త
మహిళా శాస్త్రవేత్త స్రవంతి.. ఆత్మవిశ్వాసమే ఆమె ప్రగతి!
మహిళా శాస్త్రవేత్త స్రవంతి.. ఆత్మవిశ్వాసమే ఆమె ప్రగతి! బెల్లంపల్లి, ఆంధ్రప్రభ ; మహిళ
షాబాద్ ఆస్పల్లిగూడలో రైతు హార్వెస్టర్ మంటల్లో పూర్తిగా దగ్ధం #Shabad#Rangareddy#HarvesterFire
బెంగళూరు కిమ్స్ హాస్పిటల్ ప్రారంభోత్సవ వేడుకలో నటుడు ఎన్టీఆర్ #NTR#JrNTR#PESBangalore#KIMSHospitals
కివీస్ ను తక్కువ అంచనా వేశారో?...ఖతం పట్టిస్తారు?
హైదరాబాద్: సెమీ ఫైనల్ లో దక్షిణాఫ్రికా జట్టును ఓడించి న్యూజిలాండ్ జట్టు ఫైనల్ కు చేరుకుంది. సెమీ ఫైనల్ మ్యాచ్ లో కివీస్ బ్యాట్స్ మెన్ ఫిల్ అలెన్ సపారీలపై సెంచరీతో దూకుడుగా బ్యాటింగ్ చేసి విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఫిల్ ఏడు ఇన్నింగ్స్ లలో 200 స్ర్టైక్ రేటుతో 289 పరుగులు చేసి ఈ వరల్డ్ కప్ లో పరుగుల వేటలో మూడో స్థానంలో ఉన్నాడు. అతడు ఫైనల్ లో చెలరేగితే మాత్రం కప్ కివీస్ సొంతం అవుతోంది. టిమ్ సెఫర్ట్ కూడా 274 పరుగులతో ఆరో స్థానంలో ఉన్నాడు. ఓపెనర్లు సిఫర్ట్, అలెన్లు అత్యంత నిలకడైన బ్యాటింగ్ను కనబరుస్తున్నారు. ఆల్ రౌండర్ రచిన్ రవీంద్ర కూడా ఏడు ఇన్నింగ్స్ లలో 11 వికెట్లు తీయడంతో పాటు 124 పరుగులు కూడా చేశాడు. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో జట్టు సమతూకంగా ఉంది. టిమ్ సిఫర్ట్, ఫిన్ అలెన్, రచిన్ రవీంద్ర, గ్లెన్ ఫిలిప్స్, డారిల్ మిఛెల్, మార్క్ చాప్మన్ వంటి స్టార్ ఆటగాళ్లు జట్టులో ఉన్నారు. ఫిలిప్స్, రవీంద్ర కూడా కీలక ఇన్నింగ్స్లతో జట్టును ఆదుకుంటున్నారు. కెప్టెన్ సాంట్నర్ ఆల్రౌండ్ షోతో అదరగొడుతున్నాడు. మ్యాట్ హెన్రీ, ఫెర్గూసన్, నీశమ్, సోధి తదితరులతో కివీస్ బౌలింగ్ కూడా బాగానే ఉంది. రెండు జట్లలోనూ ప్రతిభాంతులైన ఆటగాళ్లు ఉండడంతో ఫైనల్ పోరు ఆసక్తికరంగా సాగడం ఖాయంగా కనిపిస్తోంది.
t20 final|నేడు భారత్, న్యూజిలాండ్ తుది పోరు
t20 final| నేడు భారత్, న్యూజిలాండ్ తుది పోరు టైటిల్పై కన్నేసిన ఇరు
గ్రామాల అభివృద్ధికి ప్రత్యేక చొరవ : ఎమ్మెల్యే
గ్రామాల అభివృద్ధికి ప్రత్యేక చొరవ : ఎమ్మెల్యే తోట్లవల్లూరు – ఆంధ్రప్రభ :
ఫైనల్ మ్యాచ్... వరల్డ్ కప్ టీమిండియాదా?... న్యూజిలాండ్ దా?
నేడు న్యూజిలాండ్తో భారత్ టైటిల్ పోరు అహ్మదాబాద్: ఐసిసి టి20 ప్రపంచకప్ తుది చేరుకుంది. భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య ఆదివారం టైటిల్ పోరు జరుగనుంది. అయితే, ఇరు జట్లలో ప్రతిభావంతులైన ఆటగాళ్లకు కొదువలేదు. ఫించ్ హిట్టర్లు, పేస్ బౌలర్లతో ఇరు జట్లు సమతూకంగా ఉన్నాయి. వరుస గెలుపులతో సెమీస్ చేరిన ఇంగ్లండ్, సౌతాఫ్రికా వంటి జట్లను మట్టికరిపించి ఫైనల్ చేరిన ఇరు జట్ల మధ్య మ్యాచ్ కావడంతో హోరాహోరీ పోరు ఖాయంగానే కనిపిస్తోంది. సూపర్8లో భారత్ మాత్రం కాస్త చెమటోడ్చి సెమీస్ బెర్త్ను దిక్కించుకున్న భారత్ సెమీస్లో భారీ స్కోరు చేసినా ఆశించిన ఫలితం దక్కించుకోవడంలో విఫలమైదనే చెప్పాలి. కేవలం 7 పరుగుల తేడాతో గెలుపొంది ఫైనల్లో అడుగుపెట్టింది. ఇక, సంజు శాంసన్ ఫామ్లోకి రావడం భారత్కు కలిసి వచ్చే అంశంగా మారింది. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే సంజు తన మార్క్ బ్యాటింగ్తో చెలరేగితే టీమిండియాకు ఎదురే ఉండదు. మరో ఓపెనర్ అభిషేక్ శర్మ కూడా తన పాత్రను సక్రమంగా నిర్వర్తించాల్సి ఉంది. ఈ వరల్డ్ కప్లో ఒక హాఫ్ సెంచరీ తప్ప, ఆరు మ్యాచుల్లో తీవ్రంగా నిరాశ పరిచాడు. అంతేకాదు, ఇంగ్లండ్తో సెమీస్లో సయితం 8 పరుగులే చేసి పెవిలియన్ దారి పట్టాడు. దీంతో ఈ మ్యాచ్ అభిషేక్కు సవాల్ వంటిదే చెప్పొచ్చు. నిలకడగా రాణిస్తున్న ఇషాన్ కిషన్ కూడా జట్టుకు కీలకమే. ఫామ్ లోనించినట్టు కనిపించినా సెమీస్లో రాణించడం కాస్తా కలిసొచ్చే అంశమనే చెప్పొచ్చు. సూర్యపైనే అందరి చూపు ఈ వరల్డ్ కప్లో ఆచీతూచి రాణిస్తున్న టీమిండియా సారథి సూర్యాకుమార్.. జట్టును ముందుండి నడిపించాల్సిన బాధ్యత తనపై ఉంది. కీలకమైన సెమీస్ మ్యాచ్లో సూర్య జట్టుకు ఆసారాగా నలుస్తాడనుకుంటే తక్కువ స్కోరుకే ఔటయ్యాడు. దీంతో ఫైనల్లో బ్యాట్తో పాటు కెప్టెన్సీతో జట్టుకు అండగా నిలవాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంది. సూర్య తన మార్క్ ఆటతో చెలరేగితే న్యూజిలాండ్ బౌలర్లకు కష్టాలు ఖాయం. ఇక హార్దిక్ పాండ్య, తిలక్ వర్మ, శివమ్ దూబె, అక్షర్ పటేల్ తదితరులతో భారత బ్యాటింగ్ చాలా బలంగా ఉంది. అంతేగాక అర్ష్దీప్, బుమ్రా, వరుణ్, హార్దిక్, అక్షర్ తదితరులతో బౌలింగ్ కూడా బాగానే ఉన్న సంగతి తెలిసిందే. దీనికి తోడు సొంత గడ్డపై ఆడుతుండడం జట్టుకు కలిసి వచ్చే అంశమనే చెప్పాలి.
నేపాల్ కాబోయే ప్రధాని... బెంగళూరు విద్యార్థి#BalendraShah #NepalPolitics #Bengaluru #NepalPM
స్నేహా సొసైటీ సేవలు అనిర్వచనీయం..
స్నేహా సొసైటీ సేవలు అనిర్వచనీయం.. నిరుపేద విద్యార్థినికి రూ.51 వేల ల్యాప్ టాప్
తాళి కట్టే సమయంలో ప్రియుడు ప్రత్యక్షం... ఆగిన పెళ్లి
అమరావతి: వరుడు తాళి కడుతున్న సమయంలో పెళ్లి మండపానికి ప్రియుడు రావడంతో వధువు అతడి చేతిలో చేయి వేసి తన లవర్ అని చెప్పడంతో వివాహం ఆగిపోయింది. ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎన్టిఆర్ జిల్లా మైలవరం మండలంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... యువతి, యువకుడికి పెళ్లి ఘనంగా జరుగుతుండగా బంధువులు, స్నేహితులు అందరూ హాజరయ్యారు. అదే సమయంలో పెళ్లి మండపంలోకి ప్రియుడు వచ్చాడు. ప్రియుడిని చూసిన వెంటనే మండపం నుంచి పరుగులు తీసిన లవర్ ను వధువు కౌగలించుకుంది. అనంతరం తన గ్రామానికి చెందిన అబ్బాయని, గత కొంతకాలంగా ఇద్దరు ప్రేమించుకున్నామని చెప్పింది. జీలకర్ర, బెల్లం పెట్టాక తాళి కట్టే సమయంలో వధువు, ప్రియుడి పక్కన నిలబడడంతో కుటుంబ సభ్యులు, అతిథులు ఆశ్చర్యపోయారు. ప్రియుడిపై వధువు తరపు బంధువులు దాడి చేశారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని లవర్ ను అదుపులోకి తీసుకున్నారు. వధువు పెళ్లి చేసుకోనని తెగేసి చెప్పడంతో వివాహం ఆగిపోయింది. తన ప్రియుడిని ఇప్పుడే పెళ్లి చేసుకుంటానని వధువు పోలీసులను అడగడం కొసమెరుపు.
Allu Cinemas all set for Launch
Mega Producer Allu Aravind and his family have invested big money in the posh location of Kokapet. The four screen multiplex is named Allu Cinemas and it was planned for inauguration during Sankranthi. There were pending works and they were completed recently. Allu Cinemas also hosted the pre-wedding bash of Allu Sirish. Allu Cinemas is […] The post Allu Cinemas all set for Launch appeared first on Telugu360 .
Exclusive: UBS: No Premiere Shows in Telugu States
Pawan Kalyan’s Ustaad Bhagat Singh will hit the screens on March 19th on the eve of Ugadi. The final post-production works are happening currently and the team is chalking out a strong promotional plan. Thaman is working on the background score. On the other hand, Dhurandhar: The Revenge will release on March 18th with evening […] The post Exclusive: UBS: No Premiere Shows in Telugu States appeared first on Telugu360 .
ముగిసిన మహా కుంభాభిషేక మహోత్సవాలు..
ముగిసిన మహా కుంభాభిషేక మహోత్సవాలు.. ఇంద్రాకిలాద్రి పై ఆధ్యాత్మిక శోభకంచి జగద్గురువుల అమృతహస్తాలతో
మీకు రూ.30 లక్షల లాటరీ తగిలిందిఎక్కడున్నా.. వచ్చి తీసుకెళ్లండహో #Punjab #LotteryWinner #30Lakhs
9న తోట్ల ఎల్లమ్మ దేవస్థానం ప్రథమ వార్షికోత్సవం
వికారాబాద్, ఆంధ్రప్రభ : వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని ఎన్నో పల్లిలో గల తోట్ల
నిధులపై చర్చ.. టిటిడి ఈవో ముద్దా రవిచంద్ర ను కలిసిన శ్రీశైలం ఆలయ
స్థానిక సంస్థల ఎన్నికలే లక్ష్యంగా జనసేన..
స్థానిక సంస్థల ఎన్నికలే లక్ష్యంగా జనసేన.. ప్రముఖ పారిశ్రామికవేత్త గుర్రం రఘురాం చౌదరి
Raviteja, Kaarthi |ప్రాజెక్ట్ వెనుక ఏం జరిగింది…?
Raviteja, Kaarthi | ప్రాజెక్ట్ వెనుక ఏం జరిగింది…? Raviteja, Kaarthi |
పెద్ద ప్రమాదం తప్పింది… ఆర్టీసీ బస్సులో మంటలు… అప్రమత్తమైన సిబ్బంది.. నంద్యాల బ్యూరో,
తిమ్మాపూర్ లో ఎస్ఐపై దాడి.. కేసు నమోదు
తిమ్మాపూర్: కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం మోగిలిపాలెం గ్రామంలో జాతరలో గొడవ జరగుతుండగా సర్ది చెప్పడానికి వెళ్లిన ఎస్ఐ కాలర్ ను ఓ వ్యక్తి పట్టుకోవడంతో పాటు దాడి చేశాడు. జాతరలో రెండు వర్గాల మధ్య గొడవ జరగడంతో పోలీసులు అక్కడికి చేరుకొని ఇరువర్గాలకు నచ్చజెప్పారు. వివాదం గురించి మాట్లాడుతున్న క్రమంలో చెన్నబోయిన రమేష్ అనే వ్యక్తి సహనం కోల్పోయి ఎస్సై కాలర్ పట్టుకుని దాడి చేసి తోసేశాడు. ఎస్సై కాలర్ పట్టుకున్న విషయం పోలీసు ఉన్నతాధికారులకు తెలియడంతో కేసు నమోదు చేయడంతో పాటు కఠిన చర్యలు తీసుకోవడానికి సిద్ధమయ్యారు. స్థానిక ప్రజాప్రతినిధులు కేసు నమోదు చేయకుండా పోలీసులపై ఒత్తిడి తీసుకొచ్చినట్టు సమాచారం. దీనికి సంబంధించిన వీడియో వైరల్ కావడంతో రమేష్ పై పోలీసులు కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. ఈ గొడవకు సంబంధించిన దృశ్యాలన్నీ సిసి టివి కెమెరాలో రికార్డయ్యాయి.
ఆలయ శంఖుస్థాపన.. పెడన, ఆంధ్రప్రభ : నాయి బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో
రోజురోజుకీ పెరిగిపోతున్న ‘వారణాసి’ క్రేజ్.. రేర్ రికార్డు?
సూపర్స్టార్ మహేశ్ బాబు హీరోగా.. దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళీ డైరెక్షన్లో వస్తున్న చిత్రం ‘వారణాసి’. ఈ ఇద్దరి కాంబినేషన్లో వస్తున్న తొలి చిత్రం ఇది కావడంతో అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. ఇప్పటికే ఈ సినిమాకి ఫ్యాన్స్లో మామూలుగా క్రేజ్ లేదు. ఇప్పటివరకూ ఏ భారతీయ సినిమా షూటింగ్ చేయని ప్రదేశాల్లో ఈ సినిమా షూటింగ్ చేస్తున్నారు రాజమౌళి. అలా ఇప్పటికే ఈ సినిమా ఎన్నో రికార్డులను సొంతం చేసుకుంది. తాజాగా మరో రేర్ రికార్డును సాధించిందని తెలుస్తోంది. ‘వారణాసి’ సినిమాకి ఉన్న క్రేజ్ని చూసి ఓవర్సిస్లోని ఓ డిస్ట్రిబ్యూషన్ సంస్థ ఈ సినిమా హక్కులను (భారతీయ భాషలకు గాను) ఏకంగా రూ.160 కోట్లకు కొనుగోలు చేసేందుకు ముందుకు వచ్చిందట. ఇప్పటికే చిత్ర బృందానికి ఈ ఆఫర్ ఇచ్చిందని.. దానిపై చిత్ర బృందం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది. ఒకవేళ ఇదే నిజమైతే.. ఓవర్సీస్ హక్కులకు ఇన్ని కోట్లు దక్కించుకున్న తొలి భారతీయ సినిమాగా ఈ సినిమా రేర్ రికార్డును సాధిస్తుంది. ఇక ఈ సినిమా టైటిల్ పరిచయంలోనే కాస్తంత స్టోరీని రివీల్ చేశారు. రాజమౌళి. ఈ యాక్షన్ అడ్వెంచర్-మైథలాజిల్ మూవీలో మహేశ్ బాబు రాముడిగా కూడా కనిపించనున్నారని టాక్. ఇక మందాకినీ పాత్రలో యూనివర్సల్ బ్యూటీ ప్రియాంక చోప్రా. కుంభ అనే ప్రతినాయకుడి పాత్రలో స్టార్ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ నటిస్తున్నారు. కీరవాణీ సంగీతం అందిస్తున్న ఈ సినిమా 2027, ఏప్రిల్లో విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
జనసేన పార్టీ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవం..
జనసేన పార్టీ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవం.. జనసేన జిల్లా కార్యదర్శి కొండవీటి సునీత
Samyuktha’s Explosive Avatar In The Black Gold
The team The Black Gold celebrated International Women’s Day by unveiling a new poster featuring Samyuktha in an explosive avatar. The poster offers a peek into the film’s rugged backdrop and sets the tone for what appears to be a gritty action drama led by a strong female character. In the poster, Samyuktha stands tall […] The post Samyuktha’s Explosive Avatar In The Black Gold appeared first on Telugu360 .
ప్లాట్ఫారమ్ మరమ్మతు పనులు.. 32 కోట్ల రూపాయలతో వికారాబాద్ రైల్వే స్టేషన్ ఆధునీకరణ
Nagarjuna |క్రేజీ డైరెక్టర్ నెక్ట్స్ ఏంటి..?
Nagarjuna | క్రేజీ డైరెక్టర్ నెక్ట్స్ ఏంటి..? Nagarjuna | నాగార్జున స్పీడ్
విద్యార్థినులకు పుస్తకాల పంపిణీ..
విద్యార్థినులకు పుస్తకాల పంపిణీ.. నర్సంపేట, ఆంధ్రప్రభ : ఎన్ఎఫ్హెచ్సి ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న
కాణిపాకం గణనాథుని దర్శించుకున్న తెలంగాణ ప్రభుత్వ సలహాదారు
కాణిపాకం: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు ప్రభుత్వ సలహాదారు, ఐఎఎస్ అధికారి శ్రీనివాసరాజు శనివారం కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారిని దర్శించుకున్నారు. ఆలయ దర్శనార్థం వచ్చిన ఆయనకు ఆలయ ఇఒ కె పెంచల కిషోర్, అర్చకులు ఆలయ మర్యాదలతో రాజగోపురం వద్ద స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం ఆయన స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. అలాగే శ్రీ వీరాంజనేయ స్వామి ఆలయం నవగ్రహాలయంలో కూడా శ్రీనివాసరాజు పూజలు నిర్వహించారు. ఆయనకు వేద మండపంలో పండితుల ఆశీర్వచనం చేసి స్వామివారి శేష వస్త్రాలను ప్రసాదాలను చిత్రపటాన్ని అందజేశారు. వారి వెంట ఆలయ ఎఇఒ రవీంద్రబాబు, ప్రోటోకాల్ ఎఇఒ ధనపాల్, ఆలయ సూపరిండెంట్ కోదండపాణి, తదితరులు పాల్గొన్నారు.
మహిళా సంక్షేమంలో ఆమె మార్గం.. లక్ష్యం దిశగా ..రెండో ప్రయత్నంలోనే రాష్ట్రస్థాయి మొదటి
మహిళా దినోత్సవం... కామారెడ్డిలో ముగ్గురు కూతుళ్లను చెరువులోకి తోసేసిన తండ్రి... మృతి
కామారెడ్డిలో దారుణం వెలుగులోకి వచ్చింది. మహిళ దినోత్సవానికి ముందు రోజే పోషించే స్థోమత లేక ముగ్గురు కూతుళ్లను తండ్రి చెరువులోకి తోసేశాడు. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా మరొకరు గల్లంతయ్యారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... కామారెడ్డి పట్టణం ఆర్పీ నగర్ ప్రాంతంలో ఇస్మాయిల్–షబీనా అనే భార్యభర్తలు నివసిస్తున్నారు. ఈ దంపతులకు ముగ్గురు కూతుళ్లు షీపత్(8), ఆయత్(7), మరియమ్(5)లు ఉన్నారు. ఇస్మాయిల్ ఆటో నడుపుతూ, షబీనా కూలీ పనులు చేస్తూ జీవనం కొనసాగిస్తున్నారు. శనివారం కూలీ పనులకు వెళ్లి తిరిగి వచ్చాక పిల్లలు కనిపించకపోవడంతో భర్తతో కలిసి పోలీసులకు షబీనా ఫిర్యాదు చేసింది. పిల్లలకు దోశ తినిపించేందుకు తీసుకెళ్లాలని, ఆటో గిరాకీ రావడంతో వారిని ఇంటికి వెళ్లమని చెప్పి తాను వెళ్లిపోయానని విచారణలో పోలీసులకు తండ్రి వివరించాడు. సిసిటివి దృశ్యాలకు, ఇస్మాయిల్ సమాధానాలకు పొంతన లేకపోవడంతో అతడిని పోలీసులు అదుపులోకి తీసుకొని తనదైన శైలిలో ప్రశ్నించడంతో ముగ్గురు పిల్లలను పెద్ద చెరువులో తోసేశానని చెప్పాడు. వారంతా చనిపోయారని నిర్ధారించుకునేందుకు అరగంట సేపు అక్కడే ఉన్నానని తండ్రి ఒప్పుకున్నాడు. వెంటనే పోలీసులు సహాయక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు. ఇద్దరు చిన్నారుల మృతదేహాలను వెలికితీశామని, మరో చిన్నారి మృతదేహం కోసం గాలిస్తున్నామని వెల్లడించారు. తండ్రిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించామని చెప్పారు. ఈ కేసులో తల్లి పాత్ర ఉందా? అనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.
బస్టాండ్లలో బ్రెస్ట్ ఫీడింగ్ సెంటర్లు… నేడు ప్రారంభం #WomenSafety#BreastFeedingCenters#Telangana
మహిళలకు ఏ సమస్య వచ్చినా.. చౌటుప్పల్, ఆంధ్రప్రభ : ఆత్మస్థైర్యానికి, సహనానికి, ధైర్యానికి,
Power star |ఆకట్టుకుంటున్న ఉస్తాద్ భగత్ సింగ్ గ్లింప్స్
Power star | ఆకట్టుకుంటున్న ఉస్తాద్ భగత్ సింగ్ గ్లింప్స్ ఉస్తాద్ భగత్
గ్రామపంచాయతీ ముందు ధర్నా.. సంస్థాన్ నారాయణపురం, ఆంధ్రప్రభ : లింగవారిగూడెం గ్రామానికి కృష్ణ
మహిళల సాధికారతతోనే.. నర్సంపేట రూరల్, ఆంధ్రప్రభ : అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా
₹5,812 Crore Musi Phase 1 Makeover: ₹96.4 Crore for Gandhi Statue & Pedestal
The proposed Musi River Rejuvenation Project, estimated to cost ₹5,812.4 crore in its first phase, includes plans for a ₹73.8 crore Mahatma Gandhi statue and a ₹220 crore museum complex at the proposed Gandhi Sarovar, according to government estimates. Phase-1 Cost Break-Up The first phase of the project has been divided into two major zones […] The post ₹5,812 Crore Musi Phase 1 Makeover: ₹96.4 Crore for Gandhi Statue & Pedestal appeared first on Telugu360 .
కాంగ్రెస్తోనే అభివృద్ధి సాధ్యం..
కాంగ్రెస్తోనే అభివృద్ధి సాధ్యం.. నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి అన్నారుబీఆర్ఎస్ నేత చిందం
మహిళా శక్తికి నిలువెత్తు నిదర్శనం..
మహిళా శక్తికి నిలువెత్తు నిదర్శనం.. పాలనలో జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా, ప్రకృతి
మహిళలందరికీ శుభాకాంక్షలు: రేవంత్ రెడ్డి
హైదరాబాద్: అంతర్జాతీయ మహిళా దినోత్సవం శుభ సందర్భంగా మహిళలందరికీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలిపారు. కుటుంబానికి ఆధారం, సమాజానికి స్ఫూర్తిగా నిలుస్తున్న మహిళల శక్తి, సహనం, ప్రేమ, త్యాగం అపూర్వమైనవని అభినందించారు. సమాజాభివృద్ధికి మహిళా సాధికారత ప్రమాణంగా ఆడబిడ్డల కోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తోందని రేవంత్ గుర్తుచేశారు.
మధ్యప్రాచ్యం ప్రాంతంలో 2026 మార్చి నాటికి నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు -ప్రత్యేకంగా అమెరికా, ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య పెరుగుతున్న ఘర్షణ-ప్రపంచ లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ (ఎల్పిజి) మార్కెట్పై గంభీరమైన ప్రభావాన్ని చూపుతున్నాయి. మధ్యప్రాచ్య ప్రాంతం ప్రపంచ ఇంధన సరఫరా వ్యవస్థలో కీలక స్థానాన్ని ఆక్రమించి ఉండటం వల్ల అక్కడ ఏర్పడే ప్రతి ఉద్రిక్తత అంతర్జాతీయ మార్కెట్లను వెంటనే ప్రభావితం చేస్తుంది. ప్రస్తుతం ఏర్పడిన యుద్ధ వాతావరణం ప్రపంచ ఇంధన వ్యవస్థకు ఒక పెద్ద సవాలుగా మారింది. ఎల్పిజి అనేది క్రూడ్ ఆయిల్ శుద్ధి ప్రక్రియలోను, సహజ వాయువు ఉత్పత్తిలోను లభించే ఒక ముఖ్యమైన ఉపఉత్పత్తి. అందువల్ల క్రూడ్ ఆయిల్ ధరల పెరుగుదల, సహజ వాయువు ఉత్పత్తిలో అంతరాయం, సముద్ర రవాణా మార్గాల్లో భద్రతా సమస్యలు -ఇవన్నీ నేరుగా ఎల్పిజి సరఫరా , ధరలపై ప్రభావం చూపుతాయి. ప్రస్తుత పరిస్థితుల్లో ఎల్పిజి మార్కెట్ ఒక విధంగా ‘రెండు వైపుల ఒత్తిడి’ ను ఎదుర్కొంటోంది. ఒకవైపు ముడి చమురు ధరలు పెరుగుతుండగా, మరోవైపు సముద్ర మార్గాల్లో రవాణా అంతరాయం ఏర్పడుతోంది. ప్రపంచ ఎల్పిజి సరఫరాలో అత్యంత కీలకమైన మార్గమైన హోర్ముజ్ జలసంధి ఈ నేపథ్యంలో ప్రధాన ఆందోళనగా మారింది. ప్రపంచ ఎల్పిజి రవాణాలో సుమారు 40 శాతం వరకు ఈ జలసంధి ద్వారానే జరుగుతుంది. ఈ ప్రాంతంలో భద్రతా పరిస్థితులు క్షీణించడంతో అనేక గ్యాస్ ట్యాంకర్లు తమ ప్రయాణాలను ఆలస్యం చేయడం లేదా తాత్కాలికంగా నిలిపివేయడం జరుగుతోంది. ఫలితంగా సరఫరా గొలుసు అంతరాయం చెందుతూ ప్రపంచ మార్కెట్లో అనిశ్చితిని పెంచుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో భారతదేశం వంటి దేశాలకు ప్రభావం మరింత ఎక్కువగా ఉంటుంది. భారతదేశం తన గృహ అవసరాల కోసం వినియోగించే ఎల్పిజిలో సుమారు 85 శాతం వరకు దిగుమతులపై ఆధారపడుతోంది. ఈ దిగుమతుల్లో ప్రధాన భాగం ఖతార్, సౌదీఅరేబియా వంటి మధ్యప్రాచ్య దేశాలనుంచే వస్తుంది. అందువల్ల సముద్ర రవాణా వ్యవస్థలో ఏ చిన్న అంతరాయం ఏర్పడినా దేశీయ సరఫరా వ్యవస్థపై ప్రత్యక్ష ప్రభావంపడే అవకాశముంది. సాధారణ పరిస్థితుల్లో కొంతకాలానికి సరిపడే నిల్వలు ఉన్నప్పటికీ, అంతర్జాతీయ సరఫరా ఎక్కువకాలం అంతరాయం కలిగితే ఈ నిల్వలు కూడా వేగంగా తగ్గే ప్రమాదం ఉంది. ఇదే సమయంలో ప్రపంచ మార్కెట్లో ఎల్పిజి ధరలు కూడా పెరుగుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్కు మార్గదర్శకంగా పరిగణించే సౌదీ అరామ్కో కాంట్రాక్ట్ ప్రైజ్ (సిపి) ఇటీవల గణనీయంగా పెరిగింది. అదనంగా యుద్ధ ప్రమాద బీమా (war-risk insurance) ఖర్చులు పెరగడం, సముద్ర రవాణా ఖర్చులు అధికమవడం వల్ల మొత్తం సరఫరా వ్యయం కూడా పెరుగుతోంది. దీని ప్రభావం చివరకు వినియోగదారులపై ధరల రూపంలో పడే అవకాశాన్ని కూడా విస్మరించలేం. ఇప్పటికే కొనసాగుతున్న రష్యా ఉక్రెయిన్ యుద్ధం ప్రపంచ ఇంధన మార్కెట్ను ముందుగానే ఒత్తిడిలోకి నెట్టింది. యూరోపియన్ యూనియన్, రష్యా నుంచి వచ్చే ఎల్పిజి దిగుమతులను పూర్తిగా నిషేధించడంతో యూరప్ దేశాలు ఇతర దేశాల సరఫరాపై ఆధారపడాల్సి వచ్చింది. ఈ పరిణామం ప్రపంచ మార్కెట్లో పోటీని పెంచి సరఫరా సమతుల్యతను మరింత సంక్లిష్టంగా మార్చింది. ఈ పరిస్థితుల్లో దేశీయ స్థాయిలో సరఫరా వ్యవస్థను సమర్థంగా నిర్వహించడం అత్యంత అవసరం. వినియోగదారులు, ఎల్పిజి డిస్ట్రిబ్యూటర్లు, ఆయిల్ మార్కెటింగ్ సంస్థలు, రాజకీయ నాయకులు, సంబంధిత అధికారులు పరస్పర సమన్వయంతో వ్యవహరించాల్సిన సమయం ఇది. అవసరానికి మించి నిల్వలు చేయడం లేదా అనవసర భయాందోళనలు సృష్టించడం పరిస్థితిని మరింత క్లిష్టతరం చేయవచ్చు. అందువల్ల పరస్పర అవగాహనతో, బాధ్యతతో ముందుకు సాగడం అత్యంత అవసరం.అదే సమయంలో తనిఖీలు నిర్వహించే అధికారులు కూడా ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని సమయోచితంగా వ్యవహరించాలి. చిన్న చిన్న పరిపాలనా అంశాల ఆధారంగా అనవసర ఒత్తిళ్లు సృష్టించడం కంటే సరఫరా వ్యవస్థ సాఫీగా కొనసాగేందుకు సహకరించడం ముఖ్యమైనది. సరఫరా గొలుసులో ఉన్న ప్రతి ఒక్కరూ బాధ్యతతో వ్యవహరిస్తేనే ఈ సంక్షోభాన్ని సమర్థంగా ఎదుర్కోవచ్చు. ఏదేమైనా యుద్ధ పరిస్థితులు కొనసాగితే గ్యాస్ సిలిండర్ల సరఫరాలో కొంత ఆలస్యం లేదా జాప్యం కలగడం సహజం. అలాంటి సందర్భాల్లో సహనం, పరస్పర అవగాహన, సమన్వయం అత్యంత అవసరం. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో భారత ప్రభుత్వం ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఎలాంటి చర్యలు చేపడుతుంది, సరఫరా వ్యవస్థను స్థిరంగా ఉంచేందుకు ఎలాంటి పకడ్బందీ చర్యలు తీసుకుంటుంది అన్నది చూడాల్సి ఉంది. దేశంలోని కోట్లాది కుటుంబాల వంటింటిని ప్రభావితం చేసే ఈ అంశంలో ప్రభుత్వం తీసుకునే చర్యలు అత్యంత కీలకంగా మారనున్నాయి.ఈ అనివార్య పరిస్థితి వినియోగదారులకు మాత్రమే కాక ప్రపంచ దేశాలందరికీ ఒక విధంగా అగ్నిపరీక్ష వంటిదే. ఇలాంటి సందర్భాల్లో పరస్పర సహకారం, బాధ్యత, సహనం ద్వారానే సమస్యలను అధిగమించగలం. ప్రపంచం ఎదుర్కొంటున్న ఈ అసాధారణ పరిస్థితుల్లో సమన్వయం, సహనం, బాధ్యతాయుతమైన వ్యవహారమే మనకు మార్గదర్శకం కావాలి మిత్రమా. పివి రావ్
అంతరాలను దాటి.. అభివృద్ధి బాటలో అతివలు
మహిళలు అన్ని రంగాల్లో సమాన భాగస్వామ్యులు అయితేనే దేశ సమగ్రాభివృద్ధి సాధ్యమవుతుంది. వేగంగా మారుతున్న జీవన ప్రమాణాలు, పోటీతత్వం, సంస్కృతి, సంప్రదాయాలలో మార్పు జరుగుతున్నా.. నేటి సమాజంలో మహిళలపట్ల అసమానతలు ఇంకా సమసిపోలేదు అని చెప్పవచ్చు. పరిమిత వనరులు, లింగ వివక్షత, సాంప్రదాయం, కట్టుబాట్లు మహిళల అభివృద్ధికి అవరోధాలు అవుతున్నాయి. ఈ పరిస్థితిని అధిగమించాలంటే మహిళలు తమ సామర్థ్యాన్ని, నైపుణ్యాన్ని మెరుగుపరుచుకోవాలి. స్త్రీ, పురుషుల సమానత్వం అనేది సమాజానికి ఎంతో ముఖ్యం. ఆకాశంలో సగం అంటూ మహిళలను ఎంతగానో వర్ణించారు. మరి అటువంటి మహిళలు అభివృద్ధి సాధించడం, సమానత్వం సాధించడం అనేది సమాజానికి ఎంతో అవసరం. ఒకప్పటి విషయం మాట్లాడుకుంటే.. మానవుడు సహజంగా అభివృద్ధి చెందుతున్నంత వరకు ఈ సమానత్వం కొనసాగింది. ఎప్పుడైతే ప్రకృతి శక్తులను తన అవసరాలకు కాకుండా అత్యాశకు వాడుకోవడం మొదలైందో అప్పటినుండి ప్రకృతికి దూరంగా జరుగుతూ చెడుకు చేరువయ్యాడు. ఈక్రమంలో మహిళలకు గల కొన్ని పరిమితులను ఆధారంగా చేసుకొని ఆధిపత్యం చేలాయించడం ప్రారంభించాడు పురుషుడు. ఫలితంగా అణచివేతలు మొదలయ్యాయి. అయితే తర్వాత కాలంలో 19వ శతాబ్దంలో స్త్రీల అభివృద్ధి కి చాలా ప్రయత్నాలు జరిగాయి. అనిబీసెంట్ 1917లో స్త్రీ విద్యా వ్యాప్తికి విశేష కృషిచేశారు. దుర్గాబాయ్ దేశ్ముఖ్ ఆంధ్ర మహిళా సభ ద్వారా స్త్రీలలో విద్యావ్యాప్తికి, వారికి ఉద్యోగాలు కల్పించడానికి విశేష కృషి చేశారు. అయితే మన దేశానికి స్వాతంత్య్రం వచ్చాక మహిళాభ్యుదయానికి విశేష కృషి జరిగింది. భారత తొలి ప్రధాని నెహ్రూ జనసంఖ్యలో సగం ఉన్న స్త్రీలు వెనకబడి ఉంటే భారత జాతి అభివృద్ధి కాదని, పురుషులతోపాటు ప్రాథమిక హక్కును, ఓటు హక్కును, సమానత్వంను కల్పించి, మహిళల హక్కులను ప్రత్యేక చట్టాలు చేశారు. పూర్వంతో పోల్చుకుంటే నేటి మహిళలు చాలానే అభివృద్ధి చెందారని చెప్పవచ్చు. ఒకప్పుడు వంటింటికి మాత్రమే పరిమితమైన మహిళలు నేడు అనేక రంగాలలో వ్యాపారవేత్తలుగా, ఉద్యోగురాలిగా, రాజకీయ నాయకురాలిగా, పోలీస్ ఆఫీసర్గా, టీచర్ గా, డాక్టర్గా, లాయర్గా, కలెక్టర్గా ఇలా అనేక రంగాలలో తమ సత్తా ను చాటుతున్నారు. ఈ అభివృద్ధి అనేది ఒక్కసారిగా వచ్చింది కాదు, కాలానుగుణంగా అభివృద్ధి చెందుతుంది. స్త్రీని బలహీనురాలిగా అనుక్షణం రక్షణ తప్పనిసరి అన్న రీతిలో మనుధర్మ శాస్త్రం పేర్కొని ఉండవచ్చు. కానీ తరతరాలుగా రగులుతూ వస్తున్న చైతన్యం, ధైర్యం భారతీయ మహిళ స్వంతం. బానిస విక్రయాల కాలం దాటింది, సతీసహగమనం, బాల్యవివాహాలు, కన్యాశుల్కం, పునర్వివాహ ఉద్యమాలు, వరకట్నపు చావులు, భ్రూణహత్యాలు ఆఖరికి ఇప్పుడు యాసిడ్ దాడులు, పెట్రోల్ దాడులు, గొంతుకోతలు గడపదాటింది. మొదలు తిరిగి ఇంటికి చేరే వరకు ఎన్ని ఇబ్బందులో. రోడ్డుసైడ్ రోమియో నుండి అత్యున్నత పదవిలో ఉన్నవారి వరకు అందరికీ అతివ లోకువే. దేశ ప్రథమ పౌరురాలు దగ్గరనుండి పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మంత్రులు, పలు పార్టీల నేతలుగా మహిళలు సమర్థవంతంగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలు, బ్యాంకులకు సారథులు మహిళలే. ఇంత ప్రగతి సాధించినా ఇంకా మగవారి కన్నా బాధ్యతల బరువు మోతతో మహిళలకు వెతలు తప్పడంలేదు. అభివృద్ధి పథంలో భాగంగా ముందుకు సాగుతూ తమకంటూ ఓ ప్రత్యేకతను చాటుకుంటున్నారు. ఇప్పుడు ప్రభుత్వం మహిళలకు అన్ని రంగాలలో 33% రిజర్వేషన్ను కూడా కల్పించింది. దేశాన్ని పాలించే ప్రభుత్వాధినేతలు, కార్పొరేట్ రంగంలో దూసుకుపోతున్న ధీర వనితల, వాణిజ్య రంగంలో వెలుగొందుతున్న అతివలు, క్రీడా రంగంలో కాంతులీనుతున్న క్రీడామణులు, బహుళ జాతి కంపెనీలకు అధిపతులు, సామాన్య కుటుంబాన్ని నడిపించే గృహిణులు, వ్యవసాయం చేసే వీరవనితలు ఇలా రాజకీయవేత్తల నుండి శాస్త్రవేతల వరకు, పైలెట్ నుండి ఆస్ట్రోనాట్స్ వరకు లాయర్లుగా, డాక్టర్లుగా, కార్పొరేట్ సిఇఒలుగా ఎందరో మహిళలు కీర్తిశిఖరాలను అధిరోహిస్తున్నారు. ఇలా ఎందరో మరెందరో వీరందర్ని చూస్తుంటే ఒక అతివ సాధించే విజయానికి హద్దులు లేవు అనిపిస్తుంది. సమాజ జీవితంలో స్త్రీ, పురుషులిరువురు సమాన భాగస్థులే. అప్పుడే పురుషుని దృష్టిలో స్త్రీ అబల కాకుండాసబలగా భావించబడుతుంది. అందుకే స్త్రీలు అందరూ విద్యావంతులు కావాలి. భారతీయ మహిళలు అభివృద్ధి అయితేనే దేశం అభివృద్ధి చెందుతున్న సత్యాన్ని అందరూ గ్రహించాలి. ప్రస్తుతం మహిళలకు అన్ని రంగాలలో ధైర్యంగా తమ విధులను నిర్వర్తిస్తున్నారు. టి.సంయుక్తా కృష్ణమూర్తి 85001 75459
భద్రాచలం పాదయాత్ర.. ఊట్కూర్, ఆంధ్రప్రభ : పవిత్ర పుణ్యక్షేత్రం భద్రాచలం శ్రీ రామచంద్రస్వామి
డిండి ఎత్తిపోతల పథకానికి వెన్నుపోటు..
డిండి ఎత్తిపోతల పథకానికి వెన్నుపోటు.. సంస్థాన్ నారాయణపురం, ఆంధ్రప్రభ : తెలంగాణ రాష్ట్ర
టీ20 వరల్డ్ కప్ ఫైనల్స్ నేడు అహ్మదాబాద్ వేదికగా జరగనుంది. ఫైనల్స్ లో భారత్ - న్యూజిలాండ్ తలపడనున్నాయి.
హైదరాబాద్ లో హాట్స్పాట్ లలో దోమల బెడదపై తక్షణమే చర్యలు చేపట్టాలి
పప్రతి వారం డ్రై డే నిర్వహిస్తూ నీటి నిల్వలు తొలగించాలి దోమల హాట్ స్పాట్ ప్రాంతాల్లో ఫాగింగ్ నిర్వహిస్తూ దోమలను నివారించాలి హైదరాబాద్: ఎంటమాలజీ సిబ్బంది నిరంతరం పర్యవేక్షణ చేస్తూ దోమల పెంపక స్థలాల జియోటాగింగ్ చేస్తూ రసాయనాలు ద్వారా దోమలను నివారించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. హైదరాబాద్ దోమల బెడద ఎక్కువగా ఉన్నాయని వరుస పిర్యాదుల నేపథ్యంలో దోమల నివారణకు తక్షణ చర్యలు చేపట్టాలని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ ను ఆదేశించారు. ఇటీవల జరిగిన హైదరాబాద్ జిల్లా 99 రోజుల కార్యాచరణ లో ప్రధానంగా దోమల బెడద తీవ్రత వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ప్రజా ప్రతినిధులు లేవనెత్తిన అంశాలపై వెంటనే దోమల నివారణకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశా జారీ చేశారు. జిహెచ్ఎంసి ప్రాంతంలో దోమల సాంద్రతను తగ్గించేలా ఎంటమాలజికల్ సర్వైలెన్స్ను బలోపేతం చేయాలని అధికారులను ఆదేశించారు. అధిక దోమల ప్రభావిత ప్రాంతాల్లో 100% జ్వరం పర్యవేక్షణ చేయాలని సూచనలు చేశారు. డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధుల్లో రాకుండా జాగ్రత్త చర్యలు తీసుకోవాలని తెలిపారు. గత 3 సంవత్సరాల డేటా ఆధారంగా అధిక దోమల ప్రభావిత ప్రాంతాల్లో వచ్చిన వ్యాధుల ఆధారంగా వార్డులు, పిహెచ్ సి ల ద్వారా గుర్తించి అక్కడ ప్రాథమిక లార్వా సర్వేలు నిర్వహించి దోమల సాంద్రతను నియంత్రణ స్థాయిలో ఉంచాలని తెలియజేయడం జరిగింది .గత 12 నెలల డెంగ్యూ, మలేరియా, చికున్గున్యా కేసుల లైన్ లిస్టింగ్ చేసి ప్రధాన ప్రాంతాలైన పాఠశాలలు, నిర్మాణ స్థలాలు, నీటి నిల్వ ప్రాంతాలు, స్లమ్ ప్రాంతాలను గుర్తించి వార్డుల వారీగా మైక్రో ప్లాన్ సిద్ధం చేయాలని సూచించారు. ఫీల్డ్ సిబ్బందికి ఫాగింగ్ & ఐఆర్ఎస్ షెడ్యూల్ నిర్వహించాలి అని పొన్నం ప్రభాకర్ ఆదేశించడం జరిగింది ప్రతి వారం “డ్రై డే” నిర్వహిస్తూ నీటి నిల్వలు తొలగించాలని, టెమెఫోస్ రసాయనాల వినియోగం, చేపల ద్వారా లార్వా నియంత్రణ, చెరువులు, కాలువల్లో ఆయిల్ బాల్స్ విడుదల, హాట్స్పాట్ ప్రాంతాల్లో ఫాగింగ్,నిర్మాణ స్థలాలు, ఓవర్ హెడ్ ట్యాంకుల పరిశీలన చేయాలని,హాట్స్పాట్ ప్రాంతాల్లో ఇంటింటికీ జ్వరం పర్యవేక్షణ చేయాలని పేర్కొన్నారు. అధిక ప్రమాద ప్రాంతాల్లో ఫీవర్ క్యాంపులు నిర్వహణ చేయాలని పొన్నం ప్రభాకర్ ఆదేశించారు. రెండు రోజులకు మించి జ్వరం ఉంటే తప్పనిసరిగా పరీక్షలు చేయించుకోవడంతో పాటు ప్రతిరోజూ నివేదికలు అందించాలన్నారు. లార్వా సర్వేలు మళ్లీ నిర్వహించి ప్రాథమిక సర్వేతో పోల్చి చూడడంతో పాటు మలేరియా ప్రాంతాల్లో ఇండోర్ రెసిడ్యువల్ స్ప్రే చేయాలని, వారానికొకసారి ఎంటమాలజీ నివేదికలు అందించాలన్నారు. ప్రజల సహకారంతో నీటి తొట్లు తొలగింపు కార్యక్రమాలు చేపట్టాలని, పెద్ద స్థాయిలో ఫాగింగ్ చర్యలు చేపట్టాలన్నారు. ప్రజల భాగస్వామ్యం, పాఠశాలల్లో ఆరోగ్య అవగాహన కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు ప్రత్యేక శానిటేషన్ డ్రైవ్లు- ఆర్ డబ్ల్యఎఎస్ ల కాంట్రాక్టర్లు, వాటర్ వర్క్స్ విభాగం సహకారం తీసుకోవాలన్నారు. ప్రతి ఆదివారం “10 నిమిషాలు దోమల నివారణకు” మీడియా ప్రచారం నిర్వహించాలన్నారు హాట్స్పాట్ ప్రాంతాల్లో ప్రత్యేక పర్యవేక్షణ కొనసాగిస్తూ దోమల పెంపక స్థలాలను జియో ట్యాగింగ్ చేయడంతో లార్వా సాంద్రత మ్యాపింగ్ ద్వారా పరిస్థితులను నిరంతరం సమీక్ష చేయాలని పేర్కొన్నారు. ప్రజలు తమ ఇళ్లలో, పరిసరాల్లో నీటి నిల్వలు లేకుండా చూసుకోవడం ద్వారా దోమల నియంత్రణలో సహకరించాలని పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు.
Heat Waves : చుక్కలు చూపిస్తున్న సూరీడు.. నడి నెత్తిమీద నాట్యం
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో భారీ గా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.
ఎనిమిదేళ్లు క్యాన్సర్తో పోరాటం… అయినా యూపీఎస్సీ విజయం. #UPSC#SuccessStory#SanjayDahariya
Gold Prices Today : బంగారం ధరలు పెరుగుతాయా? తగ్గుతాయా? నిపుణులేమంటున్నారంటే?
ఈరోజు దేశంలో బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. వెండి ధరలు కూడా నిలకడగానే కొనసాగుతున్నాయి
దొంగల ముఠా అరెస్ట్.. నందికొట్కూరు, ఆంధ్రప్రభ : నంద్యాల జిల్లా పరిధిలో జరిగిన
TTD Reviews Digital Tender Portal to Strengthen Transparency in Procurement
TTD has started focusing on improving its procurement system. In the wake of the recent laddu controversy, the temple administration wants to ensure greater transparency in the tender process. A review meeting was held on Saturday by TTD Additional Executive Officer C.H. Venkayya Chowdary at the Padmavathi Guest House in Tirumala. Officials reviewed plans for […] The post TTD Reviews Digital Tender Portal to Strengthen Transparency in Procurement appeared first on Telugu360 .
Tirumala : తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. దర్శన సమయం ఎంతంటే?
తిరుమల లో భక్తుల రద్దీ నేడు కొనసాగుతోంది.
பள்ளியில் ஆசிரியரை தாக்கிய மாணவன் வீடியோ - சம்பவம் தமிழ்நாட்டில் நடந்ததா?
தமிழ்நாட்டில் பள்ளி ஆசிரியரை தாக்கிய மாணவன் என தவறான தகவலுடன் வீடியோ பகிரப்படுகிறது. அது ஆந்திராவில் நடந்தது.
రాజమండ్రిలో బ్లేడ్ బ్యాచ్ వీరంగం
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రాజమండ్రి సిటీలో బ్లేడ్ బ్యాచ్ వీరంగం సృష్టించింది. మ్యారేజ్ బ్యూరో కార్యాలయంపై గత రాత్రి సమయంలో దాడి జరిగింది. ఈ దాడిలో ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. రాజమండ్రి సిటీలో తరచూ పేకాట క్లబ్బులు, విచ్చలవిడిగా నకిలీ మద్యం, డ్రగ్స్ తో స్థానికులను భయాందోళనకు గురి చేస్తున్నారు. సాయంత్రం ఆరు దాటి మహిళలు భయటకు వెళ్లాలంటే బయపడుతున్నారు. రోజు రోజుకు పోకిరీల బెడద ఎక్కువ అవుతోందని స్థానికులు మండిపడుతున్నారు.
కుర్మన్నపాలెంలో నాగుపాము కలకలం కారు ఇంజిన్లోకి వెళ్లి... #Kurmannapalem#CobraRescue#SnakeInCar
Chandrababu : పశ్చిమ బెంగాల్ ఘటనపై చంద్రబాబు ట్వీట్
పశ్చిమ బెంగాల్ లో రాష్ట్రపతి పర్యటనలో చోటు చేసుకున్న పరిణామాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు ట్వీట్ చేశారు
وائرل ویڈیو میں دعویٰ کیا گیا کہ امریکی لڑاکا طیارے بھارتی مسافروں کو مشرق وسطیٰ سے بہ حفاظت وطن واپس لائے۔ تحقیق سے واضح ہوا کہ یہ نیدرلینڈ کی اولمپک ٹیم تھی، بھارتی مسافر نہیں۔ دعویٰ گمراہ کن ہے۔
Revanth Reddy : ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న రేవంత్
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారు
చంద్రబాబు సలహా పాటించక నష్టపోయా : డీఎల్ఎఫ్ ఛైర్మన్
చంద్రబాబు సలహా పాటించక నాడు హైదరాబాద్ లో నష్టపోయాయని డీఎల్ఎఫ్ ఛైర్మన్ రాజీవ్ సింగ్ అన్నారు.
T 20 World Cup : నేడు టీ20 వరల్డ్కప్లో నేడు భారత్ - న్యూజిలాండ్ మ్యాచ్
నేడు టీ20 వరల్డ్కప్లో నేడు భారత్ - న్యూజిలాండ్ మధ్య మ్యాచ్ జరగనుంది

34 C