కష్టకాలంలో కార్యకర్తలకు అండగా బిఆర్ఎస్ పార్టీ..
కష్టకాలంలో కార్యకర్తలకు అండగా బిఆర్ఎస్ పార్టీ.. రాయపర్తి, ఆంధ్రప్రభ : బీఆర్ఎస్ పార్టీ
ఎండ నుంచి రిలీఫ్.. హైదరాబాద్లో పలు చోట్ల వర్షం
హైదరాబాద్: నగరంలో గత కొద్ది రోజులుగా పెరిగిపోయిన ఉష్ణోగ్రతలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదురుకుంటున్నారు. ముఖ్యంగా మధ్యాహ్నం ప్రయాణంచే వాళ్లు నానా అవస్తలు పడుతున్నారు. అలాంటి వారికి ఇది నిజంగా మంచి ఉపశమనం కలిగించే వార్త. నగరంలో ఆదివారం ఒఖ్కసారిగా వాతావరణం మారిపోయింది. హైదరాబాద్లో పలు చోట్ల ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. కొన్ని ప్రాంతాల్లో వడగళ్ల వాన పడింది. చింతల్లోని పద్మానగర్లో ఈదురుగాలుల ధాటికి భారీ వృక్షం నేల కూలింది. దీంతో రెండు విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. పలు ద్విచక్రవాహనాలు ధ్వంసమయ్యాయి. కూకట్పల్లి, మూసాపేట్, జెఎన్టియు, నిజాంపేట్, కెపిహెచ్బి, జీడిమెట్ల ప్రాంతాల్లో వడగళ్ల వాన కురిసింది.
11% రిజర్వేషన్ ప్రకారం పదవులు కేటాయించాలి
11% రిజర్వేషన్ ప్రకారం పదవులు కేటాయించాలి ఖమ్మం బ్యూరో, ఆంధ్రప్రభ : తెలంగాణ
తెలంగాణ సత్తెమ్మకు కన్నీటి వీడ్కోలు
తెలంగాణ సత్తెమ్మకు కన్నీటి వీడ్కోలు వేములవాడ, ఆంధ్రప్రభ : తెలంగాణ సత్తెమ్మ కు
Hyderabad : హైదరాబాద్ లో వాన.. నగరవాసులకు ఊరట
హైదరాబాద్ లో వడగళ్ల వాన కురిసింది
టేకుమట్లలో ఆహ్లాదకర వాతావరణం టేకుమట్ల, ఆంధ్రప్రభ : భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలంలో
Breaking : బాణా సంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు.. ఇరవై మంది మృతి
తమిళనాడులో భారీ పేలుడు జరిగింది
శివుని మహిమతో రాతిపై వెలసిన నంది
శివుని మహిమతో రాతిపై వెలసిన నంది జుక్కల్, ఆంధ్రప్రభ : అక్షయ తృతీయ
భక్త మార్కండేశ్వర దేవాలయానికి నూతన కమిటీ..
భక్త మార్కండేశ్వర దేవాలయానికి నూతన కమిటీ.. మునుగోడు, ఆంధ్రప్రభ : నల్లగొండ జిల్లా
ఘనంగా ఫాదర్ రెవ.గడ్డం జోజి పట్టాభిషేక దినోత్సవ వేడుకలు……
ఘనంగా ఫాదర్ రెవ.గడ్డం జోజి పట్టాభిషేక దినోత్సవ వేడుకలు…… పాయకాపురం, ఆంధ్రప్రభ :
హసన్ పర్తి జమా మసీద్ అధ్యక్షులుగా అహ్మద్
హసన్ పర్తి, ఆంధ్రప్రభ : హనుమకొండ జిల్లా అసంపూర్తి 66 డివిజన్ కేంద్రంలోని
రాణించిన కెకెఆర్ బౌలర్లు.. ఆర్ఆర్ స్కోర్ ఎంతంటే..
కోల్కతా: ఇండియన్ ప్రీమియర్ లీగ్లో భాగంగా ఈడెన్ గార్డెన్స్ వేదికగా రాజస్థాన్ రాయల్స్ జట్టుతో జరిగిన మ్యాచ్లో కోల్కతా నైట్రైడర్స్ బౌలర్లు అద్భుతంగా రాణించారు. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన రాజస్థాన్ జట్టు తొలుత బ్యాటింగ్ చేసేందుకు ముందుకొచ్చింది. దీంతో ఓపెనర్లు వైభవ్, యశస్వీలు పవర్ప్లేలోనే 63 పరుగులు చేశారు. 81 పరుగుల వద్ద ఆర్ఆర్ తొలి వికెట్ కోల్పోయింది. అక్కడి నుంచి కెకెఆర్ బౌలర్లు ఆర్ఆర్ బ్యాటర్లకు అవకాశం ఇవ్వలేదు. దీంతో ఆర్ఆర్ 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 155 పరుగులు చేసింది. ఆర్ఆర్ బ్యాటింగ్లో వైభవ్ 46, యశస్వీ 39 మినహా మిగితా వారందరూ స్వల్పస్కోర్కే పరిమితమయ్యారు. కెకెఆర్ బౌలింగ్లో కార్తీక్, వరుణ్ చెరి మూడు, నరైన్ 2 వికెట్లు తీశారు.
ఆందోళన చెందకండి.. పవన్ ఆరోగ్యంగానే ఉన్నారు: చిరంజీవి
హైదరాబాద్: ఎపి డిప్యూటీ సిఎం పవన్కళ్యాణ్ అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. శుక్రవారం పాలనా పరమైన అంశాలపై అధికారులతో చర్చిస్తున్న సమయంలో పవన్ అనారోగ్యానికి గురయ్యారు. దీంతో ఆయనకు జూబ్లీహిల్స్లోని అపోలో వైద్యులు శనివారం సాయంత్రం శస్త్ర చికిత్స చేశారు. అయితే పవన్కళ్యాణ్ ఆరోగ్య పరిస్థితిపై ఆయన అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి తాజా అప్డేట్ ఇచ్చారు. పవన్ ఆరోగ్యంగా ఉన్నారని ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చిరు పేర్కొన్నారు. ‘‘కళ్యాణ్ బాబుకు శస్త్ర చికిత్స విజయవంతంగా జరిగింది. ప్రస్తుతం పవన్ ఆరోగ్యం నిలకడగా ఉంది. బాగా కోలుకుంటున్నాడు. తను సాధారణ స్థితికి వచ్చేందుకు వారం సమయం పడుతుందని వైద్యులు చెప్పారు. పవన్ కోలుకోవాలని ప్రార్థించిన వారందరికీ ధన్యవాదాలు’’ అని చిరంజీవి సోషల్మీడియాలో పోస్ట్ పెట్టారు. మరోవైపు ప్రధాని నరేంద్ర మోడీ పవన్ ఆరోగ్యం గురించి ఆరా తీశారు. ఫోన్లో యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ప్రముఖ నటులు ఎన్టిఆర్, అల్లు అర్జున్, సాయి దుర్గా తేజ్, రచయిత కోనా వెంకట్ తదితరులు పవన్ త్వరగా కోలుకోవాలని సోషల్మీడియాలో పోస్టులు పెట్టారు.
దరువు జాతర’ను విజయవంతం చేయండి….
దరువు జాతర’ను విజయవంతం చేయండి…. అమరవరపు సతీష్ సూర్యాపేట జిల్లా గరిడేపల్లి, ఆంధ్రప్రభ
జలధార కింద అన్ని ఆలయాల పుష్కరిణిల్లో నీరు నింపాలి: చంద్రబాబు
అమరావతి: భూగర్భ జలాలు పెరిగితే విద్యుత్ భారం తగ్గుతుందని ఎపి సిఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. విద్యుత్ భారం తగ్గితే ఆ నిధులను ఇతర కార్యక్రమాలకు వాడవచ్చునని అన్నారు. ఈ సందర్భంగా జలధార-హారతి కార్యక్రమంపై చంద్రబాబు టెలీ కాన్ఫరెన్స్ జరిపారు. క్షేత్రస్థాయిలో జలధార-జలహారతి పనులను సిఎంకు అధికారులు వివరించారు. ‘జలధార’ కు అన్నమయ్య కలెక్టర్ ను నోడల్ అధికారిగా నియమించారు. జలధార కింద అన్ని ఆలయాల పుష్కరిణిల్లో నీరు నింపాలని, అర్బన్ మండలాల్లో నోడల్ అధికారులు పర్యవేక్షించాలని చంద్రబాబు సూచించారు. నీటి సంరక్షణలో అన్నయ్య జిల్లా మోడల్ ప్రతిచోటా అమలు కావాలని, జలధార- జలహారతిలో ప్రజలను భాగస్వాములు చేయాలని చంద్రబాబు పేర్కొన్నారు.
మే డేని యుద్ధ బారాలకు వ్యతిరేకం దినంగా నిర్వహించాలి
మే డేని యుద్ధ బారాలకు వ్యతిరేకం దినంగా నిర్వహించాలి తొర్రూరు టౌన్, ఆంధ్రప్రభ
దేశాన్ని విశ్వ గురువుగా నిలపడమే హిందూ సమ్మేళనాల లక్ష్యం..
దేశాన్ని విశ్వ గురువుగా నిలపడమే హిందూ సమ్మేళనాల లక్ష్యం.. జగిత్యాల ధర్మ పరిరక్షణ
అదుపుతప్పి కారు బోల్తా భీమదేవరపల్లి, ఆంధ్రప్రభ : మండలంలోని భీమదేవరపల్లి క్రాస్ రోడ్
మానసిక దృఢత్వం.. ఆరోగ్యకర జీవితం..
మానసిక దృఢత్వం.. ఆరోగ్యకర జీవితం.. నిజామాబాద్ సాంస్కృతికం, ఆంధ్రప్రభ ; మనిషి శారీరకంగా
కొంపల్లి బిగ్బాస్కెట్ గోదాంలో బయటపడ్డ పరిశుభ్రత లోపాలు #Kompally#BigBasket#FoodSafety#Warehouse
మృతురాలు కుటుంబానికి బియ్యం అందజేత..
మృతురాలు కుటుంబానికి బియ్యం అందజేత.. హసన్ పర్తి, ఆంధ్రప్రభ : హన్మకొండ జిల్లా
ఈదురు గాలులతో అకాల వర్షం.. చల్లబడ్డ వాతావరణం
ఈదురు గాలులతో అకాల వర్షం.. చల్లబడ్డ వాతావరణం ఉట్నూర్, ఆంధ్రప్రభ : అదిలాబాద్
చెరవులో మునిగి ఇద్దరు విద్యార్థులు మృతి
మేడ్చల్: మేడ్చల్ జిల్లా ఎల్లంపేట మున్సిపాలిటీ పరిధిలోని డబిల్పూర్ గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. చెరువులో స్నానానికి వెళ్లిన ఇద్దరు విద్యార్థులు నీటిలో మునిగి మృతి చెందారు. మృతుల్లో ఒకరు ఉమన్(14) మునీరాబాద్లోని ఓ పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. మరో బాలుడు ఇర్ఫాన్(12) డబిల్పూర్లోని ప్రభుత్వ పాఠశాలలో ఏడో తరగతి చదువుతున్నాడు. విద్యార్థులు మునిగిపోతున్నట్లు గుర్తించిన స్థానికులు వెంటనే బయటకు తీసి ఆస్పత్రికి తరలించారు. కానీ, అప్పటికే విద్యార్థులు ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం
పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఊర్కొండ, ఆంధ్రప్రభ : మండలంలోని ఊర్కొండపేట జిల్లా
గ్రామపంచాయతీ సిబ్బందికి కార్మిక హోదా కల్పించాలి…
గ్రామపంచాయతీ సిబ్బందికి కార్మిక హోదా కల్పించాలి… నల్లబెల్లి, ఆంధ్రప్రభ : తెలంగాణ రాష్ట్రంలోని
సూర్యాపేటలో రోడ్డు ప్రమాదం సూర్యాపేట, ఆంధ్రప్రభ : టాక్టర్ బైకు ఢీకొన్న ప్రమాదంలో
మహబూబ్ నగర్ లో.. లారీ వెనుక నుంచి కారు ఢీ: ఇద్దరు మృతి
హైదరాబాద్: మహబూబ్ నగర్ జిల్లా అడ్డాకుల మండల కేంద్రంలో రోడ్డు ప్రమాదం జరిగింది. తల్లి, కుమారుడు మృతి చెందారు. వనపర్తి జిల్లా పెబ్బేరు మండలం కంచిరావుపల్లి గ్రామానికి చెందిన కారు యజమాని ప్రకాష్ రెడ్డి భార్య నందినితో పాటు నాలుగేళ్ల కుమారుడు హైవేపై ఆగి ఉన్న లారీ వెనుక నుంచి కారు ఢీకొనడంతో ఇద్దరు మృతి చెందారు. ప్రకాష్ రెడ్డికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుడిని వనపర్తి ఏరియా ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. యాదగిరిగుట్ట ఆలయ దర్శనానికి వెళ్తుండగా ఈ ప్రమాదం సంభవించింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.
గత ప్రభుత్వ నిధులతోనే మంత్రి వివేక్ అభివృద్ధి జపం
గత ప్రభుత్వ నిధులతోనే మంత్రి వివేక్ అభివృద్ధి జపం చెన్నూర్ ఆంధ్రప్రభ :
vishnu priya|బుల్లితెర నటి హాట్ ఫొటోలు
vishnu priya| బుల్లితెర నటి హాట్ ఫొటోలు ఆంధ్రప్రభ వెబ్డెస్క్ : టీవీ
Janvi kapoor |వ్యూహం ఫలించేనా..?
Janvi kapoor | వ్యూహం ఫలించేనా..? Janvi kapoor | సౌత్ ఎంట్రీకి
గురుకుల విద్యార్థిలతో పోలీసుల ఇష్టాగోష్టి..
చెన్నూర్ ఆంధ్రప్రభ : మంచిర్యాల జిల్లా చెన్నూరు సోషల్ వెల్ఫేర్ బాలికల రెసిడెన్షియల్
పాదయాత్రలో ఇచ్చిన హామీ నెరవేర్చిన భట్టి విక్రమార్క
ఉట్నూర్, ఆంధ్రప్రభ : పీపుల్స్ మార్చ్ పాదయాత్ర సందర్భంగా ఇచ్చిన హామీని ఉప
IPL MATCH |టాస్ ఓడిన కోల్కతా..
IPL MATCH | టాస్ ఓడిన కోల్కతా.. IPL MATCH | ఆంధ్రప్రభ
ఇంద్రవెల్లి ఘటనకు 46 ఏళ్లు అదిలాబాద్, ఆంధ్రప్రభ : అదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి
Banjara Hills |తెలంగాణ జాగృతిలో చేరిన మాజీ ఎమ్మెల్యే
Banjara Hills | తెలంగాణ జాగృతిలో చేరిన మాజీ ఎమ్మెల్యే Banjara Hills
Miss India |విజేతగా సాధ్వి సతీశ్
Miss India | విజేతగా సాధ్వి సతీశ్ Miss India | ఆంధ్రప్రభ
కవిత సమక్షంలో జాగృతిలో చేరిక..!
ఆంధ్రప్రభ బ్యూరో, ఉమ్మడి ఆదిలాబాద్ : ఆదిలాబాద్ జిల్లా బోత్ మాజీ శాసనసభ్యుడు
ఎంపీ సహకారంతో పెద్దజట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి…
ఊట్కూర్, ఆంధ్రప్రభ : పాలమూరు ఎంపీ డీకే అరుణ సహకారంతో గ్రామాన్ని అన్ని
కరీమాబాద్, ఆంధ్రప్రభ : ప్రజల సంపూర్ణ ఆరోగ్య పరిరక్షణ కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమని
రేవంత్ మాటలకు ఎక్కువ.. చేతలకు తక్కువ : హరీష్ రావు
హైదరాబాద్: సిఎం రేవంత్ రెడ్డి పోవాలి.. 4 కోట్ల తెలంగాణ ప్రజలు మాజీ సిఎం కెసిఆర్ రావాలని కోరుకుంటున్నారని బిఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు తెలిపారు. రేవంత్ మొనగాడు కాదు..మోసగాడని ప్రజలందరికీ అర్థమైందని అన్నారు. ఈ సందర్భంగా హరీష్ రావు మీడియాతో మాట్లాడుతూ..క్వింటాలు మీద 7 క్వింటాళ్ల తరుగు పెట్టి గోసపెడుతున్నారని రైతులు అంటున్నారని, వడ్లు కొనడం లేదని..5 కిలోల తరుగు పెడుతున్నారని విమర్శించారు. ఢిల్లిలో ముడుపులు కట్టడం..కుర్చి కాపాడుకోవడం రేవంత్ రెడ్డి చేసేదని, రేవంత్ మాటలకు ఎక్కువ..చేతలకు తక్కువని ఎద్దేవా చేశారు. ఎస్ఎల్ బిసి లో మృతదేహాలను బయటకు తీయని దద్దమ్మ రేవంత్ రెడ్డి ప్రభుత్వమని, రైతుబంధు రూ.15 వేలు, బోనస్ ఇస్తామన్నారని ఇచ్చారా? అని ప్రశ్నించారు. రైతు డిక్లరేషన్ పై కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ పెదవి మూసుకున్నారని, రుణమాఫీపై మొదటి సంతకం అన్నారని.. దేవుళ్లపై భద్రాద్రి రాములు, యాదాద్రి లక్ష్మినర్సింహ స్వామి, మెదక్ చర్చిలపై ఒట్టు పెట్టారని మండిపడ్డారు. వంద రోజుల్లో రుణమాపీ చేస్తామని చెప్పారని, బ్యాంకుల అకౌంట్లు విలీనం కాకుండా రైతులకు రుణమాఫీలు కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. రేవంత్ మాటలు నమ్మి డబ్బులు కట్టి మోసపోయారని, అసెంబ్లీలో రుణమాఫీపై నిలదీస్తే అయిందని అబద్దాలు చెబుతున్నారని ధ్వజమెత్తారు. రేవంత్ వచ్చాక 4 రైతుబంధు వచ్చాయని..ఒక్క రైతుబంధే వేశారని.. రెండు విడతల రైతుబంధు ఎగ్గొట్టారని, గత యాసంగికి ఇవ్వలేదని హరీష్ రావు దుయ్యబట్టారు.
Archery|నెలరోజులు ఆర్చరీ క్యాంప్
Archery| నెలరోజులు ఆర్చరీ క్యాంప్ మహబూబాబాద్ (మానుకోట), ఆంధ్రప్రభ : మహబూబాబాద్ (మానుకోట)
ఇటలీలో కాల్పులు.. ఇద్దరు భారతీయులు మృతి
ఇటలీలో సాయుధుడు జరిపిన కాల్పుల్లో ఇద్దరు భారయీతీయలు మృత్యువాత పడ్డారు. మృతులను కోవో ప్రాంతానికి చెందిన రాజిందర్ సింగ్(48), అగ్నాడెళ్లకు చెందిన గుర్మిత్ సింగ్(48)గా గుర్తించారు. వైశాఖి పండుగ సందర్భంగా బెర్గామో ప్రావిన్స్లో ఉన్న ఓ గురుద్వారా నుంచి బయటకు వస్తుంటే ఇద్దరిపై కాల్పులు జరిగాయని స్థానిక మీడియా వెల్లడించింది. అనంతరం నిందితుడు ఘటనాస్థలం నుంచి కారులో పారిపోయిన్టుల తెలలిపింది.
సురక్షిత ప్రయాణమే లక్ష్యం… ఆర్టీసీ డ్రైవర్ వెంకటేష్కు ఘన సన్మానం కడెం, ఆంధ్రప్రభ
Koratala |ఒకేసారి రెండు సినిమాలు..
Koratala | ఒకేసారి రెండు సినిమాలు.. Koratala | దేవర 2పై అనిశ్చితి..
YSRCP : వైసీపీలో లోలోపల సంతోషంగా ఉందా? హ్యాపీ తాత్కాలికమేనా?
జాతీయ స్థాయిలో డీ లిమిటేషన్ బిల్లు వీగిపోవడంపై వైసీపీ ఒక రకంగా ఆనందంగా ఉంది
తొర్రూరు, ఆంధ్రప్రభ : తొర్రూరు పట్టణంలో ఆదివారం శ్రీ రుద్రయాగం–చండీయాగం ఘనంగా నిర్వహించారు.
చిత్తూరులోకి చిరుత పులులు రిస్క్ రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభంకలవరపెడుతున్న జింకల మృతి చిత్తూరు,
బాదంపల్లి గోదావరి రేవులో ఘటన..
బాదంపల్లి గోదావరి రేవులో ఘటన.. పందిగోలీలు కొరికిన మూడు గేదెలకు తీవ్రగాయాలు..వన్యప్రాణుల కోసం
Bollywood |తల్లికాబోతున్నట్లు ప్రకటించిన దీపిక పదుకొనే
Bollywood | తల్లికాబోతున్నట్లు ప్రకటించిన దీపిక పదుకొనే Bollywood | ఆంధ్రప్రభ వెబ్డెస్క్
ఆంధ్రప్రదేశ్లో తొలి భారీ ప్రైవేట్ బంగారు గని #AndhraPradesh #Kurnool #Jonnagiri #GoldMine
Womens |అక్షయ తృతీయకు జోరుగా కొనుగోళ్లు
Womens | అక్షయ తృతీయకు జోరుగా కొనుగోళ్లు Womens | ఆంధ్రప్రభ వెబ్డెస్క్
హయత్ నగర్ లో హాల్ టికెట్ ఇవ్వకపోవడంతో విద్యార్థి ఆత్మహత్య
హైదరాబాద్: కాలేజీలో అంటెడెన్స్ ఫీజులు కట్టలేదని యాజమాన్యం హాల్ టికెట్ ఇవ్వకపోవడంతో విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా హయతనగర్ మండలంలో జరిగింది. వనస్థలిపురం శ్రీ ఇందు కాలేజీలో మ్యాదరి ప్రణీత్ మూడవ సంవత్సరం చదువుతున్నాడు. కాలేజీలో అటెండెన్స్ విషయమై కండోనేషన్ ఫీజు కట్టలేదని హాల్ టికెట్ ఇవ్వడానికి యాజమాన్యం నిరాకరించింది. దీంతో హయత్ నగర్ లో తన ఇంట్లో ఉరివేసుకొని ప్రణీత్ ఆత్మహత్య చేసుకున్నాడు. కాలేజీ యాజమాన్యం వేధింపుల వల్లే తమ కుమారుడు ఆత్మహత్య చేసుకున్నాడని, కాలేజీ ముందు తల్లిదండ్రులు, స్నేహితులు, బంధువులు ఆందోళనకు దిగారు.
Road accident |ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా…
Road accident | ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా… Road accident | వి.కోట,
40 degrees |తెలంగాణలో భానుడు భగభగ
40 degrees | తెలంగాణలో భానుడు భగభగ 40 degrees | ఆంధ్రప్రభ
'మైసా' కోసం బ్యాంకాక్ శిక్షణ నటి రష్మిక #Rashmika #Mysa #Tollywood #ActionFilm #BangkokTraining
HYD | పలు అంశాలపై చర్చలు HYD | ఆంధ్రప్రభ వెబ్డెస్క్ :
Revanth Reddy Government Plans Free MMTS Travel in Hyderabad to Ease Traffic and Pollution
The Telangana government led by Revanth Reddy is preparing to introduce free travel in MMTS trains across Hyderabad. The proposal is expected to begin on a pilot basis from Telangana Formation Day, marking a significant shift in urban transport policy. The initiative aims to make suburban rail travel more accessible while reducing the growing burden […] The post Revanth Reddy Government Plans Free MMTS Travel in Hyderabad to Ease Traffic and Pollution appeared first on Telugu360 .
Andhra Pradesh : నియోజకవర్గాలు పెరుగుతాయా? అదే ప్రధాన అడ్డంకి?
ఆంధ్రప్రదేశ్ లో నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుందా?
Chandrababu Naidu to Campaign in Tamil Nadu, Focus on NDA Vision
Andhra Pradesh Chief Minister Chandrababu Naidu is set to begin an election campaign in Tamil Nadu over the next two days. His visit is expected to cover key regions with a significant Telugu population, including Coimbatore, Hosur, Chennai, and Avadi. The campaign is designed to connect with Telugu voters who have a strong presence in […] The post Chandrababu Naidu to Campaign in Tamil Nadu, Focus on NDA Vision appeared first on Telugu360 .
మహిళా బిల్లును అడ్డుకోవడం పట్ల బీజేపీ నిరసన
పెద్దపల్లి రూరల్, ఆంధ్రప్రభ : పార్లమెంట్ లో నారీ శక్తి మహిళా బిల్లును
మేము మహిళా రిజర్వేషన్లకు వ్యతిరేకం కాదు డీలిమిటేషన్ కు: చామల
హైదరాబాద్: మహిళా రిజర్వేషన్ల అమలుకు కాంగ్రెస్, ఇండియా కూటమి వ్యతిరేకం కాదని కాంగ్రెస్ ఎంపి చామల కిరణ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఇండియా కూటమిపై బిజెపి దుష్ప్రచారం చేస్తుందని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ..2027 జనగణన తర్వాత డీలిమిటేషన్ జరగాలని సూచించారు. 2024 తర్వాత మహిళా రిజర్వేషన్లను ఎందుకు అమలు చేయలేదని చామల ప్రశ్నించారు. తాము మహిళా రిజర్వేషన్లకు వ్యతిరేకం కాదని.. డీలిమిటేషన్ కు మాత్రమే వ్యతిరేకమని తెలియజేశారు. ఉత్తరాది, దక్షిణాది అనే తేడా లేకుండా డీలిమేషన్ చేయండని చామల కిరణ్ కుమార్ రెడ్డి బిజెపిని కోరారు.
Money |కాసుల కోసం వివాదాస్పద చర్యలపై విమర్శలు
Money | కాసుల కోసం వివాదాస్పద చర్యలపై విమర్శలు Money | డబ్బు
దాహార్తిని తీర్చుతున్న కేడీసీసీ..
దాహార్తిని తీర్చుతున్న కేడీసీసీ.. ఆంధ్రప్రభ, విజయవాడ ; వేసవి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని
రాబోయే ‘మహావతార్’ అదే.. అదిరిపోయేలా అప్డేట్
మహావిష్ణువు అవతారాల ఆధారంగా ‘మహావతార్ సినిమాటిక్ యూనివర్స్’ని క్రియేట్ చేశారు దర్శకుడు అశ్విన్ కుమార్. ఇందులో భాగంగా వచ్చిన తొలి యానిమేటెడ్ సినిమా ‘మహావతార్ నరసింహా’. కేవలం రూ.40 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ.300 కోట్లకు పైగా వసూళ్లు సాధించి సంచలనం సృష్టించింది. ఇప్పుడు ఈ సినిమాటిక్ యూనివర్స్ నుంచి మరో సినిమా రాబోతుంది. అదే ‘మహావతార్ పరశురామ్’. పరశురామ అవతారం కథాంశంగా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఈ సినిమాని 2027 డిసెంబర్లో విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. ‘‘ధర్మం పతనమైనప్పుడు పరశురాముడు ఉద్భవిస్తాడు. ఆయన రూలర్ కాదు.. ఆధర్మాన్ని వ్యతిరేకించే ఓ శక్తి’’ అని చిత్ర బృందం పేర్కొంది. టైటిల్ ప్రకటనతోనే చిత్ర యూనిట్ సినిమాపై అంచనాలను పెంచేసింది. ఈ సినిమా మరి ఏ రేంజ్లో అలరిస్తుందో తెలియాలంటే 2027 డిసెంబర్ వరకూ ఎదురుచూడాల్సిందే.
Vijayawada : ఇంద్రకీలాద్రికి పోటెత్తిన భక్తులు
విజయవాడ ఇంద్రకీలాద్రికి భక్తులు పోటెత్తారు
వేల్పూర్లో అర్ధరాత్రి దుండగుల దుశ్చర్య
వేల్పూర్లో అర్ధరాత్రి దుండగుల దుశ్చర్య వేల్పూర్, ఆంధ్రప్రభ : బాల్కొండ నియోజకవర్గం వేల్పూర్
నా వ్యాఖ్యలు వక్రీకరించారు : ప్రకాశ్ రాజ్
తన వ్యాఖ్యలను వక్రీకరించారని సినీనటుడు ప్రకాశ్ రాజ్ తెలిపారు
HYD |ఐపీఎల్లో ఇవాళ డబుల్ హెడర్
HYD | ఐపీఎల్లో ఇవాళ డబుల్ హెడర్ ఆంధ్రప్రభ వెబ్డెస్క్ : ఐపీఎల్
గ్రీన్ ఫీల్డ్ హైవే పనుల్లో ప్రమాదం
గ్రీన్ ఫీల్డ్ హైవే పనుల్లో ప్రమాదం కేసముద్రం, ఆంధ్రప్రభ : మహబూబాబాద్ జిల్లా
అశ్వగంధ ఆకుల వాడకం ప్రమాదకరం.. FSSAI పూర్తి నిషేధం #Ashwagandha #FSSAI #HealthAlert
TG |తెలంగాణలో 9మందికి ఉత్తర్వులు జారీ
TG | తెలంగాణలో 9మందికి ఉత్తర్వులు జారీ TG | ఆంధ్రప్రభ వెబ్డెస్క్
సీఎం సభకు జనసంద్రం కావాలి… పథకాలు జీర్ణించుకోలేక బీఆర్ఎస్ విష ప్రచారంఎమ్మెల్యే గండ్ర
ఆ విమర్శలపై స్పందించిన ప్రకాశ్ రాజ్
హైదరాబాద్: కొందరు నాయకులు తనని యాంటీ హిందూలా చూపించాలని కుట్రలు చేస్తున్నారని నటుడు ప్రకాశ్ రాజ్ మండిపడ్డారు. తనపై వచ్చిన విమర్శలపై ప్రకాశ్ రాజ్ స్పందించారు. ధర్మాన్ని మతోన్మాదంతో అడ్డు పెట్టుకుని అసహ్యమైన రాజకీయాలు చేసే కొందరు కావాలనే తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని దుయ్యబట్టారు. అన్ని ధర్మాలను సమానంగా ప్రేమించే తనకు అవతార పురుషుడు రాముడు గురించి తక్కువగా మాట్లాడే అవసరం లేదన్నారు. తాను అడిగే ప్రశ్నలకు సమాధానం ఇవ్వలేక కొందరు తనను హిందూ వ్యతిరేకిగా చూపిస్తున్నారని ప్రకాశ్ రాజ్ దుయ్యబట్టారు. ప్రస్తుతం వాళ్ల ఏడ్పు కష్టం తనకు అర్థం అవుతుందని, అందుకే వాళ్లకు సమాధానం చెప్పాలని నిర్ణయం తీసుకున్నానని, ప్రస్తుతం తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగియడంతో తాను తోట పని చేసుకుంటున్నానని వివరించారు. 'అప్పటిదాకా మీ పని మీరు చేసుకోండి, ఇలానే వాగుతూ, ఊగుతూ ఉంటారా?' అని ప్రశ్నించాడు. ఓ సాహిత్యం కార్యక్రమంలో తాను చేసిన మాటలను వక్రీకరించారని దుయ్యబట్టారు. ఉత్తర భారత దేశం నుంచి రామ లక్ష్మణులు దక్షిణ భారత దేశానికి వచ్చారని, ఇద్దరు అన్నదమ్ములు పండ్లు తింటుండగా శూర్పణక, రావణుడు గమనిస్తారని, వారు ఆకలితో ఉన్నారని పండ్లు తిననివ్వాలని సూచించాడు. రాముడు వారు ఎవరో తెలుసుకొని డబ్బులు ఇవ్వాలని అనుకుంటాడని, శూర్పణఖ ధర చెప్పగా అంత డబ్బులు ఇవ్వలేనని రాముడు సమాధానం చెబుతాడు. దీంతో చెట్ల మొక్కలను నాటి వెళ్లాలని శూర్పణఖ చెబుతుందని వివరించాడు. పరిచయం చేసుకునేటప్పుడు రాముడు తాను ఉత్తరాధి నుంచి వచ్చానని చెబుతాడని, రావణుడు దక్షిణాది నుంచి వచ్చానని చెబుతారన్నారు. ప్రకాశ్ రాజ్ రామాయాణాన్ని కొత్తగా చెప్పడంతో ప్రకాశ్ రాజ్ పై విమర్శలు వస్తున్నాయి.
Ys Jagan : పవన్ ఆరోగ్యంపై జగన్ ట్వీట్
వైసీపీ అధినేత వైఎస్ జగన్ పవన్ కల్యాణ్ ఆరోగ్యంపై ఆరా తీశారు
Hombale’s Mahavatar Parashuram: Forged In Fury, Rooted In Dharma
India’s Top production house Hombale Films continues its ambitious streak by delving deeper into India’s mythological legacy. Building on the momentum of its previous animated success, the banner now shifts its focus to a far more intense and layered tale- Mahavatar Parashuram. Unveiled on the sacred occasion of Parashuram Jayanti, the announcement signals more than […] The post Hombale’s Mahavatar Parashuram: Forged In Fury, Rooted In Dharma appeared first on Telugu360 .
ఏప్రిల్ 20న రైతు వేదికల్లో ‘రైతు నేస్తం’ కార్యక్రమం
వికారాబాద్, ఆంధ్రప్రభ : వికారాబాద్ మండలంలోని రైతులు తమ సమీప రైతు వేదికల్లో
TG |ఎంఎంటీఎస్ రైళ్లలో ఫ్రీ జర్నీ
TG | ఎంఎంటీఎస్ రైళ్లలో ఫ్రీ జర్నీ TG | ఆంధ్రప్రభ వెబ్డెస్క్
జుక్కల్ లో ఘనంగా బసవేశ్వర జయంతి ఉత్సవాలు
జుక్కల్ (కామారెడ్డి), ఆంధ్రప్రభ : సామాజిక,సంఘసంస్కర్త మహాత్మా బసవేశ్వరుడని జుక్కల్ మండలానికి చెందిన
TDP : వంద కోట్లు ఎక్కడ ఖర్చు చేశారు? సోషల్ మీడియాలో వైరల్
తెలుగదేశం పార్టీ షెడ్యూల్ కులాల నియోజకవర్గాల నేతల్లో అసంతృప్తి నెలకొంది
హయత్ నగర్ లో రంగనాథ స్వామి దేవాలయంలో దొంగల భీభత్సం
హయత్ నగర్: రంగారెడ్డి జిల్లా హయత్ నగర్ మండలంలో రంగనాథ స్వామి దేవాలయంలో దొంగల భీభత్సం సృష్టించారు. ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి సొంత గ్రామం తోర్రుర్లో రంగనాయకుల గుట్ట దేవాలయంలో హుండీ దొంగతనం జరిగింది. హయత్ నగర్ పోలీసు స్టేషన్ పరిధిలోని ఈ దేవాలయంలో ఇప్పటి వరకు మూడు సార్లు దొంగతనం జరిగింది. రంగనాథ స్వామి ఆలయ ప్రధాన ద్వారం పగలగొట్టి రెండు హుండీలను దుండగులు ఎత్తుకొని వెళ్లారు. భక్తులతో పాటు స్థానికులు పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దొంగలను పట్టుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
Deputy CM |త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించిన ప్రముఖులు
Deputy CM | త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించిన ప్రముఖులు Deputy CM |
నేను శ్రీరాముడిని ఎప్పుడూ అవమానించలేదు... నటుడు ప్రకాశ్ రాజ్ #PrakashRaj #SriRam #Statement
మహిళా రిజర్వేషన్ బిల్లుకు వ్యతిరేకత అప్రజాస్వామికం
మహిళా రిజర్వేషన్ బిల్లుకు వ్యతిరేకత అప్రజాస్వామికం గరిడేపల్లి, ఆంధ్రప్రభ : దేశ మహిళల
ఘనంగా మాజీ మంత్రి పువ్వాడ జన్మదిన వేడుకలు
ఖమ్మం సిటీ, ఆంధ్రప్రభ : తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి, ఖమ్మం మాజీ
పశ్చిమ బెంగాల్ మహిళలు రిజర్వేషన్లు కోరుకున్నారు: మోడీ
పశ్చిమ బెంగాల్: మహిళలను పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం మరోసారి మోసం చేసిందని ప్రధాని నరేంద్ర మోడీ ఆరోపించారు. పశ్చిమ బెంగాల్ సిఎం మమతా సర్కార్ ను ఓడించేందుకు ప్రజలు ఏకమవుతున్నారని అన్నారు. పశ్చిమ బెంగాల్ లో మోడీ ఎన్నికల ప్రచార సభలో పాల్లొన్నారు. ఈ సందర్భంగా ఆయన జిష్ణుపూర్ లో ప్రసంగించారు. ఆలయాలకు ప్రసిద్ధి చెందిన బిష్ణుపూర్ లో సభ నిర్వహంచడం ఒక వరమని కొనియాడారు. బెంగాల్ లో ఎక్కడికి వెళ్లినా జనం నీరాజనం పడుతున్నారని, సభ ప్రాంగాణాలు ముందే కిక్కిరిసిపోతున్నాయని ఇదొక అద్భుత రికార్డు అని మోడీ ప్రశంసించారు. ప్రజల ప్రేమ, ఆప్యాయత, ఉత్సాహం చూస్తుంటే సర్కార్ కు రోజులు దగ్గర పడ్డాయని తెలుస్తుందని అన్నారు. బెంగాల్ మహిళలు రిజర్వేషన్లు కోరుకున్నారు కానీ, టిఎంసి పడనివ్వలేదని, టిఎంసి కాంగ్రెస్ తో కలిసి కుట్ర పన్నిందని విమర్శించారు. టిఎంసికి శిక్ష పడాలా? వద్దా? తమరే చెప్పండని, టిఎంసిని శిక్షించే సమయం వచ్చిందని పేర్కొన్నారు. అటవిక ప్రభుత్వానికి గుణపాఠం నేర్పాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బెంగాల్ వచ్చినప్పుడు ఎలా అవమానించారో దేశం మొత్తం చూసిందని, రాష్ట్రపతిని అవమానించడం తమకు అంగీకారమా? అని రాష్ట్రపతిని అవమానించే వారిని శిక్షించాల్సిన అవసరం లేదా? అని ప్రశ్నించారు. మహిళా రిజర్వేషన్లపై ఆలస్యం చేయొద్దని మోడీ సూచించారు.
జిల్లాలో యువకుడి దారుణ హత్య నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ ; నంద్యాల జిల్లాలో
డ్రైనేజీలలో పేరుకపోయిన చెత్తా చెదారం
డ్రైనేజీలలో పేరుకపోయిన చెత్తా చెదారం హసన్ పర్తి, ఆంధ్రప్రభ ; ఒకవైపు ప్రజా
160 Additional |సెకండియర్ ఇంప్రూవెమెంట్ ఫీజు ఎంతంటే?
160 Additional | సెకండియర్ ఇంప్రూవెమెంట్ ఫీజు ఎంతంటే? 160 Additional |
కేసీఆర్ ను కలిసిన మాజీ మంత్రి పువ్వాడ
ఖమ్మం బ్యూరో, ఆంధ్రప్రభ : ఎర్రవెల్లి వ్యవసాయ క్షేత్రంలో తన పుట్టినరోజు సందర్భంగా
పెడనలో ఘనంగా గౌతు లచ్చన్న 20వ వర్ధంతి
పెడన, ఆంధ్రప్రభ : పెడన నియోజకవర్గం తోటమూలలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో డాక్టర్

38 C