SENSEX
NIFTY
GOLD
USD/INR

Weather

33    C
...

బిజెపి ఆఫీస్ వద్ద పేలుడు.. సీఆర్పీఎఫ్ పోలీసుల విస్తృత తనిఖీలు

న్యూఢిల్లీ: చండీగఢ్‌లోని పంజాబ్ భారతీయ జనతా పార్టీ(బిజెపి) కార్యాలయం దగ్గర పేలుడు సంభవించింది.సెక్టార్ 37లో ఉన్న బిజెపి కార్యాలయం సమీపంలో పార్కింగ్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. ప్రాథమిక నివేదికల ప్రకారం.. స్వల్ప తీవ్రతతో కూడిన పేలుడు జరిగింది. బ్యాటరీ పేలుడు కారణంగా ఈ పేలుడు జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటనతో అప్రమత్తమైన చండీగఢ్ పోలీసులు.. కేంద్ర రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF) బలగాలకు సమాచారం అందించారు. దీంతో సీఆర్పీఎఫ్ బలగాలు సంఘటనాస్థలానికి చేరుకుని భద్రతను కట్టుదిట్టం చేశాయి. కేంద్ర ఫోరెన్సిక్ సైన్స్ ప్రయోగశాల (CFSL) నుండి ఒక బృందం సంఘటనా స్థలానికి చేరుకుని, సాక్ష్యాలను సేకరించి, పరిస్థితిని అంచనా వేస్తోంది. పేలుడుకు గల కారణాన్ని నిర్ధారించడానికి వారు ఆ ప్రాంతాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తున్నారు. ఇప్పటివరకు ఎలాంటి ప్రాణనష్టం లేదా గాయాలు జరగలేదని అధికారులు తెలిపారు. కేంద్ర ఫోరెన్సిక్ బృందాలు, జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) బృందం సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఈ ఘటనపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

మన తెలంగాణ 1 Apr 2026 7:28 pm

సీవీఏపీ యూనిట్ కార్యాలయాన్నిసందర్శ‌న‌…

సీవీఏపీ యూనిట్ కార్యాలయాన్నిసందర్శ‌న‌… రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ఉరవకొండ

ప్రభ న్యూస్ 1 Apr 2026 7:27 pm

మున్సిపల్ ‘వార్డు’ వార్

*కార్పొరేషన్లలో పెరిగిన స్థానాలు*నేతల్లో మొదలైన లెక్కలు*పునర్విభజనతో మారనున్న రాజకీయ ముఖచిత్రం*తిరుపతిలో 66, చిత్తూరులో 60 వార్డులకు పెంపు*మరింత వేడెక్కనున్న మున్సిపల్ ఎన్నికల రాజకీయం విశాలాంధ్ర-చిత్తూరు : మున్సిపల్ రాజకీయాల్లో ఒక్కసారిగా వేడి పెరిగింది. రాష్ట్రంలోని 13 మున్సిపల్ కార్పొరేషన్లలో వార్డుల సంఖ్యను సవరిస్తూ మున్సిపల్ పరిపాలన శాఖ కమిషనర్ డాక్టర్ పి. సంపత్ కుమార్ జారీ చేసిన ఉత్తర్వులు రాజకీయ వర్గాల్లో పెను సంచలనంగా మారాయి. మున్సిపల్ కార్పొరేషన్ల చట్టం-1955, ఏపీ మున్సిపల్ కార్పొరేషన్ల రూల్స్-2005 ప్రకారం […] The post మున్సిపల్ ‘వార్డు’ వార్ appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 1 Apr 2026 7:26 pm

ఆయిల్‌పామ్‌ రైతుకు ‘ధర’హాసం.. రికార్డు స్థాయికి గెలల ధర

ఆయిల్‌పామ్‌ రైతుకు ‘ధర’హాసం.. రికార్డు స్థాయికి గెలల ధర దమ్మపేట, ఆంధ్రప్రభ :

ప్రభ న్యూస్ 1 Apr 2026 7:26 pm

ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ…

ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ… ఇంటింటికీ వెళ్లి లబ్ధిదారులకు నగదు అందజేతసమస్యలు తెలుసుకున్న

ప్రభ న్యూస్ 1 Apr 2026 7:24 pm

మున్సిపల్ కార్పొరేషన్లలో వార్డుల సంఖ్య పెంపు

*జీవీఎంసీలో అత్యధికంగా 120కి చేరిన వార్డులు*తిరుపతి 66, చిత్తూరు 60 వార్డులుగా ఖరారు*ఉత్తర్వులు జారీ చేసిన మున్సిపల్ పరిపాలన శాఖ విశాలాంధ్ర-చిత్తూరు : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పలు మున్సిపల్ కార్పొరేషన్లలో వార్డుల సంఖ్యను పెంచుతూ మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో, పలు కార్పొరేషన్లలో వార్డుల సంఖ్యను సవరిస్తూ మున్సిపల్ పరిపాలన శాఖ కమిషనర్, డైరెక్టర్ డాక్టర్ పి. సంపత్ కుమార్ బుధవారం అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వం […] The post మున్సిపల్ కార్పొరేషన్లలో వార్డుల సంఖ్య పెంపు appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 1 Apr 2026 7:22 pm

ఘనంగా దేవస్థానాల 10వ వార్షికోత్సవం

ఘనంగా దేవస్థానాల 10వ వార్షికోత్సవం దేవినేని ఉమా పాల్గొని ప్రత్యేక పూజలు ఇబ్రహీంపట్నం

ప్రభ న్యూస్ 1 Apr 2026 7:20 pm

‘మైనింగ్’ మాఫియా

*అడ్డుగోలుగా లీజు అగ్రిమెంట్లు*ప్రభుత్వానికి పన్ను ఎగవేత*రూ.కోట్లలోఆదాయానికి గండి*మొద్దు నిద్రలో అధికారులు విశాలాంధ్ర-చిత్తూరు : చట్టం వారికి చుట్టం. వారు చెప్పిందే శాసనం. అధికారం వారికి అండగా ఉంది. అందుకే వారిని అడిగే వారే లేరు. నిబంధనలు తుంగలో తొక్కేస్తున్నారు. అడ్డుగోలుగా లీజు అగ్రిమెంట్లు రాసిస్తున్నారు. కంకర, దుమ్ము అక్రమంగా తమిళనాడుకు తరలిస్తున్నారు. పన్ను ఎగవేస్తూ రూ.కోట్లలో ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు. ప్రశ్నించే అధికారుల నోళ్లకు తాళం వేస్తున్నారు. ఒత్తిళ్లు తట్టుకోలేక కొంతమంది అధికారులు రాజీ పడిపోతున్నారు. […] The post ‘మైనింగ్’ మాఫియా appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 1 Apr 2026 7:13 pm

అమరావతికి వైసీపీ వ్యతిరేఖం అని వైఎస్ జగన్ ప్రజల ముందు చెప్పాలి

అమరావతికి వైసీపీ వ్యతిరేఖం అని వైఎస్ జగన్ ప్రజల ముందు చెప్పాలి డిప్యూటీ

ప్రభ న్యూస్ 1 Apr 2026 7:12 pm

లొంగకపోతే ఇరాన్‌కు రాతి యుగం గతి పడుతుంది: ట్రంప్

వాషింగ్టన్: అమెరికా-ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య యుద్ధం ప్రారంభమై చాలా కాలమే అయినా.. పరిస్థితులు ప్రశాంతంగా మారడం లేదు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ యుద్ధంపై రోజుకో విధంగా మాట్లాడుతున్నారు. కొద్ది రోజుల క్రితం ఇరాన్‌పై ఐదు రోజుల పాటు కాల్పుల విరమణ చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ఇరాన్‌తో చర్చలు జరుగుతున్నాయని.. ఆయన పేర్కొన్నారు. అయితే ఇరాన్ మాత్రం అమెరికాకు ధీటుగా జవాబిస్తూ వస్తోంది. తాజాగా ట్రంప్ మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ కొత్త పాలకుడు కాల్పుల విరమణ కోరారని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ట్రూత్‌లో పోస్ట్ చేశారు. పాత పాలకుడితో పోలిస్తే ఇరాన్ కొత్త పాలకుడు మోజ్తబా ఖమేనీ కొంతవరకు నయం అని ఆయన అన్నారు. హర్మూజ్ జల సంధి తెరిస్తే.. కాల్పుల విరమణను పరిశీలిస్తామని పేర్కొన్నారు. అప్పటివరకూ ఇరాన్‌పై దాడులు జరుగుతూనే ఉంటాయని స్పష్టం చేశారు. తొందరగా లొంగకపోతే ఇరాన్‌కు రాతి యుగం గతి పడుతుందని హెచ్చరించారు. 

మన తెలంగాణ 1 Apr 2026 7:11 pm

గాలివాన బీభత్సం నేలకొరిగిన పంట

గాలివాన బీభత్సం నేలకొరిగిన పంట దండేపల్లి, ఆంధ్రప్రభ : గాలివాన బీభత్సవంతో నేలకొరిగిన

ప్రభ న్యూస్ 1 Apr 2026 7:11 pm

అనాథ పిల్లల ఖాతాల్లో రూ.1.35 కోట్లు జమ

అనాథ పిల్లల ఖాతాల్లో రూ.1.35 కోట్లు జమ 484 మంది చిన్నారులకు 7

ప్రభ న్యూస్ 1 Apr 2026 7:09 pm

IPL 2026.. లక్నోపై బౌలింగ్ ఎంచుకున్న ఢిల్లీ..

లక్నో: లక్నోలోని భారత్ రత్న శ్రీ అటల్ బిహారీ వాజ్‌పేయి ఏకానా క్రికెట్ స్టేడియం వేదికగా తమ తొలి ఐపీఎల్ 2026 మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ ,ఢిల్లీ క్యాపిటల్స్‌కు జట్లు తలపడేందుకు సిద్ధమయ్యాయి.  ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ఢిల్లీ కెప్టెన్ అక్షర్ పటేల్ బౌలింగ్ ఎంచుకుని, ముందుగా లక్నోను బ్యాటింగ్ కు ఆహ్వానించాడు. ఇరుజట్లు విజయంతో ఘనంగా ఈ మెగా టోర్నీని ఆరంభించాలని పట్టుదలగా ఉన్నాయి. ఎకానా స్టేడియం పిచ్ రిపోర్ట్.. లక్నోలోని ఎకానా స్టేడియం పిచ్ సాధారణంగా నెమ్మదిగా ఉంటుంది. అయితే, ఈసారి పిచ్ బ్యాటర్లకు అనుకూలించే అవకాశం ఉంది. దీంతో భారీ స్కోరు నమోదయ్యే అవకాశం ఉన్నప్పటికీ.. స్పిన్నర్లు కూడా అనుకూలంగా ఉండనుంది. మొదట బౌలింగ్ చేసి తర్వాత లక్ష్యాన్ని చేధించేందుకు సులభంగా ఉండే చాన్స్ ఉంది. జట్ల వివరాలు ఢిల్లీ క్యాపిటల్స్ (ప్లేయింగ్ XI): KL రాహుల్(w), పాతుమ్ నిస్సాంక, నితీష్ రాణా, అక్షర్ పటేల్(c), ట్రిస్టన్ స్టబ్స్, డేవిడ్ మిల్లర్, విప్రజ్ నిగమ్, లుంగి ఎన్గిడి, కులదీప్ యాదవ్, T నటరాజన్, ముఖేష్ కుమార్. లక్నో సూపర్ జెయింట్స్ (ప్లేయింగ్ XI): ఐడెన్ మార్క్‌రామ్, మిచెల్ మార్ష్, నికోలస్ పూరన్, రిషబ్ పంత్(w/c), ఆయుష్ బడోని, అబ్దుల్ సమద్, ముకుల్ చౌదరి, మొహ్సిన్ ఖాన్, మహ్మద్ షమీ, అన్రిచ్ నార్జే, ప్రిన్స్ యాదవ్.

మన తెలంగాణ 1 Apr 2026 7:09 pm

మీ పిల్లలకు ఇలానే భోజనం పెడతారా ?

మీ పిల్లలకు ఇలానే భోజనం పెడతారా ? దమ్మపేట, ఆంధ్రప్రభ : దమ్మపేట

ప్రభ న్యూస్ 1 Apr 2026 7:01 pm

పెరిగిన మీ సేవా చార్జీలు

 ప్రజలకు ,ప్రభుత్వానికి వారధిగా ఉంటూ పలు సేవలు అందిస్తున్న మీ సేవా కేంద్రాల్లో పలు సర్వీసు చార్జీలను పెంచుతూ ప్రభుత్వం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పెరిగిన చార్జీలు బుధవారం నుంచే అమల్లో ఉంటాయని ఉత్తర్వుల్లో స్పష్టంగా పెర్కొంది. వినియోదారులకు అందిస్తున్న సర్వీసులను రెండు రకాలుగా విభిజస్తూ ఏ ( రీ ఇస్యూ ఆఫ్ సర్టిఫికేట్స్,ఈసీ ( ఇన్‌కంబర్‌రెన్స్ సర్టిఫికేట్, బర్త్ సర్టిఫికేట్)కేటగిరిలోని సర్వీసులకు రూ.62 రూపాయలను, అదే విధంగా బి కేటగిరి సర్వీసు( ఇన్‌కమ్ సర్టిఫికెట్, కమ్యూనిటీ సర్టిఫికేట్, రెసెడెన్స్ సర్టిఫికెట్, అప్లికేషన్ ఫర్ న్యూ ఫుడ్ సెక్యూర్టీ కార్డు, కరక్షన్ ఆఫ్ పుడ్ సెక్యూర్టీ కార్డు,ఓబీసి సర్టిఫికేట్, లేట్ బర్త్,డెత్ సర్టిఫికెట్, ఎలక్ట్రిసిటీ న్యూ కనెక్షన్ సర్టిఫికెట్, ఫ్యామీలీ మెంబర్‌షిప్ సర్టిఫికెట్,ఈడబ్లూస్ సర్టిఫికేట్, ఈ డబ్లూస్ సర్టిఫికేట్,భూ భారతి కేవైసీ, ఈబీసీ సర్టిఫికెట్) కు రూ 80 వసూలు చేయాలని పేర్కొంది. కొన్ని విద్యుత్‌శాఖ, రవాణాశాఖలు తమ సేవలను వినియోగాదారులకు అందించేందుకు ప్రత్యేకంగా యాప్‌లను, ఆన్‌లైన్ సేవలను అందుబాటులోకి తెచ్చుకొగా ఇతర శాఖలకు సంబంధించిన సేవలను ఈ సేవా కేంద్రాలు అందిస్తున్నాయి. ముఖ్యంగా జిహెచ్‌ఎంసిలో పరిధిలోకి వచ్చే బర్త్, డెత్ సర్టిఫికెట్‌ల జారీ సేవలను అనేక మంది వినియోగదారులు వినియోగించుకుంటున్నారు.నగరంలో ఉన్న 56 కేంద్రాలు ప్రజలకు సుమారు 100కు పైగా సేవలను అందిస్తున్నాయి.వినియోగదారులు అవగాహన కోసం సర్వీసు చార్జీల పెంపునకు సంబంధించి ఈ సేవా కేంద్రాల్లో బ్యానర్లను కూడా ఏర్పాటు చేస్తామని వారు చెబుతున్నారు.

మన తెలంగాణ 1 Apr 2026 6:40 pm

రెండు నెలలకు సరిపడా గ్యాస్, చమురు నిల్వలు ఉన్నాయి: కేంద్రం

న్యూఢిల్లీ: పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధం కారణంగా దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతాయన్న ఆందోళనలు నెలకొన్నాయి. ఈ క్రమంలో కేంద్రం స్పష్టత ఇచ్చింది. ఇంధన ధరలు పెంచే ప్రసక్తే లేదని స్ఫస్టం చేసింది. దేశంలో చమురు నిల్వలు సరిపడా ఉన్నాయని పెట్రోలియం శాఖ సంయుక్త కార్యదర్శి సుజాత శర్మ వెల్లడించారు. ‘‘దేశంలో చమురు, గ్యాస్ నిల్వలు రెండు నెలలకు సరిపడా ఉన్నాయి. రాబోయే రోజుల్లో కొరత ఏర్పడుతుందనే ఆందోళనతో అధికంగా కొనాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం ఎల్పిజి నిల్వలు కూడా సరిపడా ఉన్నాయి. ఒకవేళ సరఫరాలో అంతరాయాలు ఏర్పడితే తీసుకోవాల్సిన చర్యలపై కేంద్రం ఆలోచిస్తోంది. రిఫైనరీలు గరిష్ట సామర్థ్యంతో పని చేస్తున్నాయి. రెండు నెలల క్రితం బ్యారెల్‌కు 70 డాలర్ల దగ్గర ట్రేడ్ అయిన బ్రెంట్ క్రూడ్, ఈ రోజు 100 డాలర్ల మార్కును దాటింది. 2022 ఏప్రిల్ నుంచి 2024 మార్చి వరకు డీజిల్, పెట్రోల్‌ ధరలను పెంచలేదు. వినియోగదారులపై భారం తగ్గించేందుకు ఎక్సైజ్ డ్యూటీ తగ్గించాం’’ అని పేర్కొన్నారు.

మన తెలంగాణ 1 Apr 2026 6:36 pm

పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై కేంద్ర ప్రభుత్వం క్లారిటీ

పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై కేంద్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది

తెలుగు పోస్ట్ 1 Apr 2026 6:25 pm

Major Changes for AA22 Shoot

The fans of Icon Star Allu Arjun are eagerly waiting for the title and the poster of AA22 and it will be out on the actor’s birthday on April 8th. Atlee is the director and Sun Pictures are the producers of this big-budget attempt. The major part of the shoot is happening in Mumbai in […] The post Major Changes for AA22 Shoot appeared first on Telugu360 .

తెలుగు 360 1 Apr 2026 6:24 pm

Kavitha : కవితతో టచ్ లో ఉన్న నేతలు వారేనా? సీక్రెట్ ఆపరేషన్ సక్సెస్ అయినట్లేనా?

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ఈ నెలలో తన పార్టీని ప్రకటించనున్నారు.

తెలుగు పోస్ట్ 1 Apr 2026 6:14 pm

Downward Trend for Dhurandhar: The Revenge

The super success of the first part has brought huge openings for Dhurandhar: The Revenge. The film opened on a super strong note and the film surpassed several biggies with the first week numbers. The film also had a stupendous second weekend all over. The numbers across the overseas are mind blowing. Dhurandhar: The Revenge […] The post Downward Trend for Dhurandhar: The Revenge appeared first on Telugu360 .

తెలుగు 360 1 Apr 2026 6:13 pm

Bride Song From GPS: Faria’s Fun Bridal Vibe

The team of Gaayapadda Simham has dropped its latest musical treat- the lively and picture-perfect Bride Song, bringing fresh buzz to the film ahead of its release. Directed by debutant Kasyap Sreenivas, the movie stars Tharun Bhascker, Faria Abdullah, and Maanasa Choudhary in lead roles. The new single is crafted as a pure celebration of […] The post Bride Song From GPS: Faria’s Fun Bridal Vibe appeared first on Telugu360 .

తెలుగు 360 1 Apr 2026 6:10 pm

Mythri Locks Pradeep Ranganathan Again

Tamil actor Pradeep Ranganathan has delivered back-to-back hits and he made films that will appeal to youngsters. In a surprise, all his films made well in Telugu also and Pradeep Ranganathan cemented his place in Telugu. The actor is done with LIK directed by Vignesh Shivan and the film releases soon. Pradeep Ranganathan will soon […] The post Mythri Locks Pradeep Ranganathan Again appeared first on Telugu360 .

తెలుగు 360 1 Apr 2026 6:08 pm

దానాల్లో కెల్లా అన్నదానం గొప్పది..

దానాల్లో కెల్లా అన్నదానం గొప్పది.. ఆశ్రమానికి నిత్యావసర వస్తువుల వితరణ హసన్ పర్తి,

ప్రభ న్యూస్ 1 Apr 2026 6:00 pm

కాసిపేట యుపిఎస్ లో మాక్ గ్రామసభ..

కాసిపేట యుపిఎస్ లో మాక్ గ్రామసభ.. దండేపల్లి, ఆంధ్రప్రభ : దండేపల్లి మండలం

ప్రభ న్యూస్ 1 Apr 2026 5:52 pm

గుండెపోటుతో బాలుడు మృతి…

గుండెపోటుతో బాలుడు మృతి… కోసిగి, ఆంధ్రప్రభ : బ్రతుకు నిమిత్తం బెంగళూరుకు వలస

ప్రభ న్యూస్ 1 Apr 2026 5:52 pm

కుళ్లిన మాంసం స్వాధీనం.. నిందితుడి అరెస్ట్

హైదరాబాద్: మంగళ్‌హాట్ పరిధిలో భారీగా కుళ్లిన మాంసాన్ని అధికారులు పట్టుకున్నారు. ఎ టూ జడ్ అే సోదాం అనే గోదాంలో హెచ్ ఫాస్ట్ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో ఉన్న 10 టన్నుల మేకల, గొర్రెల మాంసాలను స్వాధీనం చేసుకున్నారు. గోదాంపై వెటర్నరీ అధికారులు, గోల్కొండ టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడులు చేశారు. కుళ్లిన మాంసాన్ని నిల్వ చేసిన అఫ్రోజ్‌ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హరియాణా, యుపి, మహారాష్ట్ర నుంచి మాంసం తెప్పించి అఫ్రోజ్ ఇక్కడ స్టోర్ చేస్తున్నట్లు గుర్తించారు. రోజుల తరబడి స్టోర్ చేసి శుభకార్యాలకు ఆర్డర్లపై సరఫరా చేస్తున్నట్లు తెలిసింది. 

మన తెలంగాణ 1 Apr 2026 5:50 pm

ఆర్బీఎస్కే ఆధ్వర్యంలో పరీక్షలు..

ఆర్బీఎస్కే ఆధ్వర్యంలో పరీక్షలు.. 14 మంది విద్యార్థుల్లో కంటి సమస్యల గుర్తింపు, భీమ్‌గల్‌

ప్రభ న్యూస్ 1 Apr 2026 5:49 pm

వేసవిలో ట్రాఫిక్ పోలీసుల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి…

వేసవిలో ట్రాఫిక్ పోలీసుల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి… రోడ్డు భద్రతకు ఆధునిక పరికరాల

ప్రభ న్యూస్ 1 Apr 2026 5:42 pm

Tragic Incident |డ్యూటీకి ముందే…

Tragic Incident | డ్యూటీకి ముందే… Tragic Incident | ఆంధ్రప్రభ, వెబ్

ప్రభ న్యూస్ 1 Apr 2026 5:39 pm

చోరీ కేసులో ఇరువురు నిందితులు అరెస్ట్ …

చోరీ కేసులో ఇరువురు నిందితులు అరెస్ట్ … దొంగలించబడిన సొత్తు రికవరీ20 తులాల

ప్రభ న్యూస్ 1 Apr 2026 5:36 pm

వేసవిలో ట్రాఫిక్ పోలీసుల ఆరోగ్యం పై ప్రత్యేక దృష్టి…

వేసవిలో ట్రాఫిక్ పోలీసుల ఆరోగ్యం పై ప్రత్యేక దృష్టి… రోడ్డు భద్రత కు

ప్రభ న్యూస్ 1 Apr 2026 5:35 pm

యుద్ధంతో మాకు సంబంధం లేదు.. మేం పాల్గొనం: ట్రంప్‌కు యూకే షాక్

న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు యూకే ప్రధానమంత్రి సర్ కీర్ స్టార్మర్ షాకిచ్చాడు. నాటో నుంచి వైదొలుగుతానంటూ ట్రంప్‌ హెచ్చరికల నేపథ్యంలో స్మార్టర్‌ వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ యుద్ధంలోకి బ్రిటన్ దిగబోదని స్పష్టం చేశారు. అయితే, టెహ్రాన్ దిగ్బంధించిన కీలక నౌకా రవాణా మార్గమైన హోర్ముజ్ జలసంధిని తిరిగి తెరిచే మార్గాలను అన్వేషించడానికి ఒక ప్రపంచ దేశాలతో సదస్సును నిర్వహిస్తామని బుధవారం ఆయన ప్రకటించారు. నాటో నుండి అమెరికాను ఉపసంహరించుకోవడాన్ని గట్టిగా పరిశీలిస్తున్నట్లు ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై విలేకర్లు ప్రశ్నించగా.. తమపైనా ఎంత ఒత్తిడి చేసినా.. ఎంత గందరగోళం సృష్టించినా.. తాను బ్రిటీష్ జాతీయ ప్రయోజనాల కోసమే పనిచేస్తానని స్టార్మర్ తెలిపారు. యుద్ధంతో తమకు సంబంధం లేదని చెప్పారు.హోర్ముజ్ దిగ్బంధనాన్ని తొలగించేందుకు మధ్యవర్తిత్వం వహిస్తామన్నారు. దీనికోసం అంతర్జాతీయ దౌత్య సదస్సును ఈ వారమే యూకే నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కీలక చమురు రవాణా మార్గంలో సముద్ర భద్రతను పునరుద్ధరించడానికి కలిసి పనిచేస్తామని 35 దేశాలు ఒక ప్రకటనపై సంతకం చేశాయని ఆయన చెప్పారు. యుద్ధంలో వాషింగ్టన్‌కు మద్దతు ఇవ్వడానికి నాటో నిరాకరించినందుకు నిరసనగా, ఆ కూటమి నుండి వైదొలగడాన్ని పరిశీలిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించాడు.ఇరాన్ తో యుద్ధంలో పాల్గొంటున్న అమెరికా జెట్‌లకు తమ సైనిక స్థావరాలను ఉపయోగించుకోవడానికి నాటో మిత్రదేశాలైన ఇటలీ, స్పెయిన్‌లు నిరాకరించిన నేపథ్యంలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది.

మన తెలంగాణ 1 Apr 2026 5:33 pm

మంత్రి సహకారంతో కొల్లూర్ రూపురేఖలుమారుస్తా..

మంత్రి సహకారంతో కొల్లూర్ రూపురేఖలుమారుస్తా.. ఊట్కూర్, ఆంధ్రప్రభ : మంత్రి డాక్టర్ వాకిటి

ప్రభ న్యూస్ 1 Apr 2026 5:32 pm

అమరావతిపై చంద్రబాబుది డ్రామా..: జగన్

అమరావతి రాజధాని నిర్మాణంపై మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. అమరావతిని రూ.2 లక్షల కోట్ల భారీ ఆర్థిక కుంభకోణంగా అభివర్ణించిన ఆయన, దీనికి ప్రత్యామ్నాయంగా ప్లాన్ బి పేరుతో మావిగన్ అనే కొత్త ప్రతిపాదనను తెరపైకి తెచ్చారు. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు నగరాలను కలుపుతూ ఈ రాజధాని ప్రాంతాన్ని అభివృద్ధి చేయవచ్చని ఆయన సూచించారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈరోజు మీడియాతో మాట్లాడారు. […] The post అమరావతిపై చంద్రబాబుది డ్రామా..: జగన్ appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 1 Apr 2026 5:30 pm

ఆర్థిక సహాయం అందజేసిన మిత్రబృందం.

ఆర్థిక సహాయం అందజేసిన మిత్రబృందం. దండేపల్లి, ఆంధ్రప్రభ : దండేపల్లి ,మండలం లోని

ప్రభ న్యూస్ 1 Apr 2026 5:29 pm

పాఠశాలకు తాళం వేసిన కాంట్రాక్టర్..

పాఠశాలకు తాళం వేసిన కాంట్రాక్టర్.. పనులు చేసి రెండేళ్లు…బిల్లులు రాక కాంట్రాక్టర్ ఇబ్బందులు…విద్యార్థులకు

ప్రభ న్యూస్ 1 Apr 2026 5:26 pm

ఇంటి పన్ను చెల్లించి 5 శాతం రాయితీ పొందండి..

ఇంటి పన్ను చెల్లించి 5 శాతం రాయితీ పొందండి.. మున్సిపల్ కమిషనర్ వక్కల

ప్రభ న్యూస్ 1 Apr 2026 5:22 pm

హ్యాట్రిక్ సాధిస్తాం.. అస్సాంలో మళ్లీ బిజెపి ప్రభుత్వమే: ప్రధాని మోడీ

గౌహతి: అస్సాంలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ కీలక వ్యాఖ్యలు చేశారు. అస్సాంలో మళ్లీ భారతీయ జనతా పార్టీ(బిజెపి) ప్రభుత్వమే వస్తుందని మోడీ చెప్పారు. గత పదేళ్లలో అస్సాం అద్భుతమైన అభివృద్ధిని సాధించిందని, రాష్ట్ర ప్రజలు బిజెపి నేతృత్వంలోని జాతీయ ప్రజాస్వామ్య కూటమి (ఎన్డీఏ)ని మరోసారి ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నారని అన్నారు. బుధవారం గోగాముఖ్‌లో జరిగిన బహిరంగ సభలో ప్రధాని మాట్లాడుతూ.. ఈ ఎన్నికలు అభివృద్ధి చెందిన భారతదేశ దార్శనికతకు రూపం ఇస్తాయని అన్నారు. ఈసారి ఎన్నికలు విక్సిత్ భారత్ (అభివృద్ధి చెందిన భారతదేశం)ను నిర్మించడానికే... అస్సాంలో బీజేపీ మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి హ్యాట్రిక్ సాధిస్తుంది అని ఆయన పేర్కొన్నారు. అస్సాం ప్రజలు కాంగ్రెస్ పార్టీని మరోసారి తిరస్కరించడానికి సిద్ధంగా ఉన్నారని ప్రధాని అన్నారు. రాబోయే ఎన్నికలు ఎన్డీఏకు స్పష్టమైన హ్యాట్రిక్ అందిస్తాయని, అయితే కాంగ్రెస్ తన 'స్వయం ప్రకటిత యువరాజు'కు హ్యాట్రిక్ ఓటమితో పాటు 'వంద ఓటములను' కూడా ఎదుర్కోవాల్సి వస్తుందని అన్నారు. ఎన్డీఏ ప్రభుత్వానికి అనుకూలంగా ప్రజలు ఉన్నారని, భారీ సంఖ్యలో ప్రజలు తరలిరావడమే దీనికి నిదర్శనమని ప్రధాని మోదీ సభకు తెలిపారు. అస్సాం ఎన్నికల ప్రకటన తర్వాత నేను పాల్గొంటున్న మొదటి బహిరంగ సభ ఇది. మూడోసారి ఎన్నికల్లో విజయం ఖాయమని చెప్పడానికి ఈ జనసముద్రమే నిదర్శనం అని మోడీ అన్నారు.  కాగా, ఏప్రిల్ 9న అస్సాం అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.

మన తెలంగాణ 1 Apr 2026 5:20 pm

పర్యావరణ పరిరక్షణ వేదిక..

పర్యావరణ పరిరక్షణ వేదిక.. అడ్డదారిలో అంబుజా సిమెంటు పరిశ్రమ పనులు చేస్తే సహించేది

ప్రభ న్యూస్ 1 Apr 2026 5:12 pm

Icon Star |అసలు ప్లాన్..

Icon Star | అసలు ప్లాన్.. Icon Star | డిఫరెంట్ గెటప్స్

ప్రభ న్యూస్ 1 Apr 2026 5:08 pm

ఇది మా యుద్ధం కాదు..ఈ వివాదంలోకి మమ్మల్ని లాగొద్దు…

ట్రంప్ కు తేల్చిచెప్పిన బ్రిటన్ ప్రధానిమధ్యప్రాచ్యంలో ఇరాన్‌తో ముడిపడిన ఉద్రిక్తతలు తీవ్రమవుతున్న వేళ, బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ తమ దేశ వైఖరిని కుండబద్దలు కొట్టారు. ఇది మా యుద్ధం కాదు. ఈ వివాదంలోకి మమ్మల్ని లాగొద్దు అని ఆయన విస్పష్టంగా ప్రకటించారు. దేశ ప్రయోజనాలకే తమ ప్రభుత్వం పెద్ద పీట వేస్తుందని, బాహ్య ఒత్తిళ్లకు తలొగ్గేది లేదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు తేల్చిచెప్పారు. ఇరాన్ తో యుద్ధంలో తమతో కలిసి రావడంలేదంటూ ట్రంప్ […] The post ఇది మా యుద్ధం కాదు..ఈ వివాదంలోకి మమ్మల్ని లాగొద్దు… appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 1 Apr 2026 5:06 pm

గోపేపల్లిలో భూముల గండం గట్టెక్కింది!

గోపేపల్లిలో భూముల గండం గట్టెక్కింది! చుక్కల భూములకు ముగింపు..125 రైతులకు NOCల జారీగ్రామం

ప్రభ న్యూస్ 1 Apr 2026 5:03 pm

రాయదుర్గం కొండల్లో పులి సంచారం.. చిక్కుకున్న సందర్శకులు..

రాజమండ్రి: దేవీపట్నం మండలం రాయదుర్గం అడవుల్లో పులి సంచారం కలకలం రేపుతోంది. ఈ విషయం తెలియక రాజనగరం మండలానికి చెందిన సుమారు 50 మంది సందర్శకులు ఆ ప్రాంతానికి విహారయాత్రకు వెళ్లారు. విషయం తెలుస్తుకొని వారు భయాందోళనకు గురయ్యారు. ఈ విషయంపై ఎంపి పురందేశ్వరి కార్యాలయ సిబ్బంది.. వెంటనే జిల్లా కలెక్టర్, డిఎఫ్‌వొకు సమాచారం అందించారు. దీంతో సందర్శకులను సురక్షితంగా వెనక్కి తీసుకొచ్చేందుకు అటవీశాఖ బృందాలు రంగంలోకి దిగాయి. గత ఐదు రోజులుగా దేవీపట్నం మండల గోదావరి తీరంలోనే పులి తిరుగుతోంది. దీనిపై ఎప్పటికప్పుడు అటవీ శాఖ అధికారులు సమాచారం అందిస్తున్నారు. అయితే, ఈ విషయం తెలుసుకోకుండా సందర్శకులు రాయదుర్గం కొండకు వెళ్లి చిక్కుకుపోయారు.

మన తెలంగాణ 1 Apr 2026 5:00 pm

Lok Sabha Passes Amaravati Capital Bill with Broad Political Support

In a significant development, the Lok Sabha has passed the bill granting legal status to Amaravati as the sole and permanent capital of Andhra Pradesh. The amendment to the Andhra Pradesh Reorganisation Act of 2014 was approved through a voice vote after nearly two hours of discussion, bringing an end to years of uncertainty surrounding […] The post Lok Sabha Passes Amaravati Capital Bill with Broad Political Support appeared first on Telugu360 .

తెలుగు 360 1 Apr 2026 4:59 pm

Delhi |ఈడీ పిటిషన్‌పై విచారణ వాయిదా

Delhi | ఈడీ పిటిషన్‌పై విచారణ వాయిదా Delhi | ఆంధ్రప్రభ, వెబ్

ప్రభ న్యూస్ 1 Apr 2026 4:58 pm

చిట్యాల కమిషనర్ గా ఏ రంజిత్ కుమార్

చిట్యాల కమిషనర్ గా ఏ రంజిత్ కుమార్ చిట్యాల, ఆంధ్రప్రభ : చిట్యాల

ప్రభ న్యూస్ 1 Apr 2026 4:55 pm

అమరావతి ఇక అజేయం.. అజరామరం

: సీఎం చంద్రబాబుఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ లోక్‌సభలో బిల్లు ఆమోదం పొందడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. ఇది ఆంధ్రుల ఆత్మగౌరవానికి, ప్రజల ఆకాంక్షలకు లభించిన గౌరవమని ఆయన అభివర్ణించారు. ఈ చారిత్రాత్మక పరిణామంతో రాజధాని భవిష్యత్తుపై నెలకొన్న సందిగ్ధతకు శాశ్వతంగా తెరపడిందని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు స్పందిస్తూ, గత ప్రభుత్వ పాలనలో ఎదురైన చీకట్లు తొలగిపోయాయి. ప్రజా రాజధాని అమరావతి ఆంధ్రుల ఆత్మగౌరవానికి ప్రతీక. రైతుల […] The post అమరావతి ఇక అజేయం.. అజరామరం appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 1 Apr 2026 4:48 pm

ఢిల్లీ మేయర్ కార్యాలయానికి బాంబు బెదిరింపులు..

న్యూఢిల్లీ: ఢిల్లీ మేయర్ రాజా ఇక్బాల్ సింగ్ కార్యాలయానికి బుధవారం బాంబు బెదిరింపు వచ్చిందని అధికారులు తెలిపారు. దీంతో భద్రతా సంస్థలు వెంటనే చర్యలు చేపట్టాయి. ప్రాథమిక నివేదికల ప్రకారం.. మేయర్ కార్యాలయాన్ని పేల్చేస్తామని ఇమెయిల్ ద్వారా బెదిరింపులు వచ్చాయి. ఈ ఇమెయిల్ పంపిన వ్యక్తి.. 'ఖలిస్తాన్ నేషనల్ ఆర్మీ' అని పిలుచుకునే ఓ గ్రూపునకు చెందినవాడిగా పేర్కొన్నాడు. బెదిరింపులు వచ్చిన వెంటనే పోలీసులు, భద్రతా బృందాలను అప్రమత్తం చేశారు. మేయర్ కార్యాలయం చుట్టూ భద్రతను కట్టుదిట్టం చేశారు. కార్యాలయం పరిసర ప్రాంతంలో తనిఖీలు చేపట్టారు. ఈ ఇమెయిల్ ఎక్కడి నుండి వచ్చిందో తెలుసుకునేందుకు సైబర్ స్పెషలిస్టులు ప్రయత్నిస్తున్నారని పోలీసు అధికారులు తెలిపారు.

మన తెలంగాణ 1 Apr 2026 4:47 pm

దేశమంతటా యూపీఐ సేవలు డౌన్.. యూజర్ల అసహనం!

దేశవ్యాప్తంగా నేడు డిజిటల్ చెల్లింపు సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. యూపీఐ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా లావాదేవీలు చేసేందుకు ప్రయత్నించిన అనేకమంది వినియోగదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ముఖ్యంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) సేవల్లో ఈ సమస్య ఎక్కువగా కనిపించింది.ఔటేజ్ ట్రాకింగ్ ప్లాట్‌ఫామ్ డౌన్‌డిటెక్టర్ ప్రకారం, ఒక్కసారిగా ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఒక్క ఎస్‌బీఐ ఖాతాదారుల నుంచే 500కు పైగా ఔటేజ్ రిపోర్టులు రాగా, యూకో బ్యాంకుకు సంబంధించి దాదాపు 40 ఫిర్యాదులు నమోదయ్యాయి. న్యూఢిల్లీ, ముంబై, బెంగళూరు, […] The post దేశమంతటా యూపీఐ సేవలు డౌన్.. యూజర్ల అసహనం! appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 1 Apr 2026 4:42 pm

Remarkable Response To Sharwa’s Biker Premiere Tickets

Charming Star Sharwa’s sports–action drama Biker is turning out to be one of the most anticipated releases of the season. The buzz around the film is sky-high, especially with the rush for premiere show tickets. The film, which brings a fresh angle to the Indian sports genre with its focus on professional motocross racing, is […] The post Remarkable Response To Sharwa’s Biker Premiere Tickets appeared first on Telugu360 .

తెలుగు 360 1 Apr 2026 4:41 pm

పన్నులు సమయానికి చెల్లించిన ప్రజలకు అభినందనలు

రాష్ట్రంలో 2వ స్థానంలో రాజాం మున్సిపాలిటీ విశాలాంధ్ర- రాజాం (విజయనగరం జిల్లా): ఆస్తి పన్నుల వసూళ్లలో రాజాం పురపాలక సంఘం రాష్ట్రవ్యాప్తంగా రెండో స్థానంలో నిలవడం అభినందనీయంగా నిలిచింది. మొత్తం రూ.4.02 కోట్ల లక్ష్యానికి గాను రూ.3.28 కోట్లను వసూలు చేసి ఈ ప్రతిష్టాత్మక స్థానాన్ని దక్కించుకుంది. రాష్ట్రంలోని 123 కార్పొరేషన్లు, మున్సిపాలిటీలలో రాజాం మున్సిపాలిటీ ఈ ఘనత సాధించినట్లు రాష్ట్ర పురపాలక పరిపాలన శాఖ వెల్లడించింది. ఈ విజయానికి ప్రధాన కారణం పట్టణ ప్రజలు బాధ్యతగా […] The post పన్నులు సమయానికి చెల్లించిన ప్రజలకు అభినందనలు appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 1 Apr 2026 4:37 pm

నేతన్నలకు ఉచిత విద్యుత్ పథకం ప్రారంభం

విశాలాంధ్ర,-సంతకవిటి ( విజయనగరం జిల్లా) : సంతకవిటి మండలం సురవరం గ్రామంలోని అన్నమ్మతల్లి కళ్యాణ మండపంలో చేనేతలకు ఉచిత విద్యుత్ పథకం ప్రారంభోత్సవం జరిగింది. ఈ కార్యక్రమంలో రాజాం ఎమ్మెల్యే కోండ్రు మురళీమోహన్ పాల్గొని మాట్లాడారు.చేనేత మగ్గాలకు నెలకు 200 యూనిట్లు, పవర్లూమ్‌లకు 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తున్నామని తెలిపారు. ఈ పథకం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా లక్ష కుటుంబాలకు లబ్ధి చేకూరుతుందని, చేనేత కుటుంబాలపై ఆర్థిక భారం తగ్గుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కొల్లా […] The post నేతన్నలకు ఉచిత విద్యుత్ పథకం ప్రారంభం appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 1 Apr 2026 4:32 pm

Allu Arjun Fans Association (AAFA) Leading HPV Vaccine Awareness

The Allu Arjun Fans Association (AAFA) is currently running an awareness drive about the HPV vaccine. In case you aren’t familiar with it, the HPV vaccine is what helps protect women against cervical cancer. This year, AAFA is pushing this awareness campaign year-round. Doctors say that if the HPV vaccine is given to girls between […] The post Allu Arjun Fans Association (AAFA) Leading HPV Vaccine Awareness appeared first on Telugu360 .

తెలుగు 360 1 Apr 2026 4:31 pm

imprisonment |గంజాయి కేసు..

imprisonment | గంజాయి కేసు.. imprisonment | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ :

ప్రభ న్యూస్ 1 Apr 2026 4:25 pm

మహిళ డెఫ్ క్రికెట్ క్రీడాకారిణులను అభినందించిన శాప్ చైర్మన్ రవి నాయుడు

మహిళ డెఫ్ క్రికెట్ క్రీడాకారిణులను అభినందించిన శాప్ చైర్మన్ రవి నాయుడు ఆంధ్రప్రభ,

ప్రభ న్యూస్ 1 Apr 2026 4:20 pm

పౌష్టిక పదార్థాలను సద్వినియోగం చేసుకోవాలి.

పౌష్టిక పదార్థాలను సద్వినియోగం చేసుకోవాలి. చిట్యాల, ఆంధ్రప్రభ : కేంద్ర ప్రభుత్వం గర్భవతు

ప్రభ న్యూస్ 1 Apr 2026 4:19 pm

సంచలన నిర్ణయం: రిటైర్‌మెంట్ ప్రకటించిన ఇంగ్లండ్ క్రికెటర్

ఇంగ్లండ్ సీనియర్ ఆల్ రౌండర్ రవి బొపారా సంచలన నిర్ణయం తీసుకున్నాడు. 23 ఏళ్ల సుదీర్ఘ కౌంటీ క్రికెట్ కెరీర్‌కు బొపారా వీడ్కోలు పలికాడు. 2026 ఇంగ్లండ్ డొమెస్టిక్ సీజన్‌కు ముందే తన నిర్ణయాన్ని బొపారా బయటపెట్టాడు. 40 ఏళ్ల బొపారా గత కొంతకాలంగా ఇంగ్లండ్ టి-20 బ్లాస్ట్, వన్డే కప్‌లలో మాత్రమే ఆడుతున్నాడు. 2002లో ఎసెక్స్ తరఫున బొపారా తన కౌంటీ కెరీర్‌ను ప్రారంభించాడు. దాదాపు 18 సంవత్సరాల పాటు ఆ జట్టుకి ప్రాతినిథ్యం వహించాడు. 2020లో ససెక్స్‌తో ఒప్పందం కుదుర్చుకున్నాడు. కానీ, మూడేళ్ల తర్వాత మళ్లీ నార్తాంప్టన్‌షైర్ జట్టులో బొపారా చేరాడు. గత రెండు సీజన్లుగా ఆ జట్టు తరఫున అతడు ఆడాడు. గత సీజన్‌లో నార్తంప్టన్‌షైర్ ఫైనల్స్‌కు చేరుకోవడంతో బొపారా కీలక పాత్ర పోషించాడు. సర్రేతో జరిగిన క్వార్టర్ ఫైనల్స్‌లో 46 బంతుల్లోనే 105 పరుగులు చేసి తన జట్టుకు అద్భుతమైన విజయాన్ని అందించాడు. ఈసారి కూడా అతడికి కౌంటీ ఆడేందుకు ఆఫర్స్ వచ్చినప్పటికీ.. వాటిని సున్నితంగా తిరస్కరించాడు. ఇప్పుడు ఏకంగా రిటైర్మెంట్ ప్రకటించి అందరికీ షాక్ ఇచ్చాడు. బొపారా ఇంగ్లండ్ తరఫున 13 టెస్టులు, 120 వన్డేలు, 38 టి-20లు ఆడాడు. మూడు ఇన్నింగ్స్‌లో వరుసగా మూడు సెంచరీలు చేసిన ఆటగాడిగా అతడు అరుదైన రికార్డు సాధించాడు. కాగా, ఇంగ్లండ్ తరఫున 2015లో అతడు చివరిసారిగా మ్యాచ్ ఆడాడు. అప్పటి నుంచి కేవలం డొమాస్టిక్ క్రికెట్‌తో పాటు ఫ్రాంచైజీ క్రికెట్ లీగ్స్‌లో మాత్రమే ఆడుతూ వస్తున్నాడు. ఐపిఎల్‌లో పంజాబ్ కింగ్స్ (2009. 2010), సన్‌రైజర్స్ హైదరాబాద్ (2015) జట్లకు ప్రాతినిథ్యం వహించాడు. ప్రస్తుతం కరాచీ కింగ్స్ జట్టుకు హెడ్ కోచ్‌గా అతడు బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. త్వరలో కౌంటీ క్రికెట్‌లో కామెంటేటర్‌గా అతడు కొత్త ప్రయాణాన్ని మొదలు పెట్టనున్నాడు. అంతేకాకుండా ఇంగ్లండ్ జట్టు జాతీయ సెలెక్టర్‌గా కావాలని బొపారా ఆశిస్తున్నాడు. 

మన తెలంగాణ 1 Apr 2026 4:17 pm

ఘనంగా స్వయం పాలనదినోత్సవ వేడుకలు….

ఘనంగా స్వయం పాలనదినోత్సవ వేడుకలు…. ఊట్కూర్, ఆంధ్రప్రభ : నారాయణపేట జిల్లా ఊట్కూర్

ప్రభ న్యూస్ 1 Apr 2026 4:15 pm

అమరావతికి చట్టబద్ధత…

అమరావతికి చట్టబద్ధత… వైసీపీకి రాజకీయ సమాధి..ఐదుకోట్ల ఆంధ్రుల గర్వదినంపార్లమెంటులో అమరావతి బిల్లుకు ఆమోదంమాజీ

ప్రభ న్యూస్ 1 Apr 2026 4:15 pm

ఒత్తిడిలో పంత్.. నాలుగు మ్యాచ్‌ల్లో ఓటమి

ఒత్తిడిలో పంత్.. నాలుగు మ్యాచ్‌ల్లో ఓటమి ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : ఇవాళ

ప్రభ న్యూస్ 1 Apr 2026 4:13 pm

Video : Producer Supriya Yarlagadda Exclusive Interview

The post Video : Producer Supriya Yarlagadda Exclusive Interview appeared first on Telugu360 .

తెలుగు 360 1 Apr 2026 4:13 pm

రాష్ట్ర వ్యాప్తంగా మీ సేవ కొత్త రుసుములు అమల్లోకి

రాష్ట్ర వ్యాప్తంగా మీ సేవ కొత్త రుసుములు అమల్లోకి మీసేవ సేవలకు కొత్త

ప్రభ న్యూస్ 1 Apr 2026 4:11 pm

పేదరిక నిర్మూలనకు పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ భాగస్వామ్యం ఒక శక్తివంతమైన మార్గము

ఇంచార్జ్ ఆర్డీవో సూర్యనారాయణ రెడ్డివిశాలాంధ్ర ధర్మవరం; పేదరిక నిర్మూలనకు పబ్లిక్, ప్రైవేట్ పీపుల్ భాగస్వామ్యం ఒక శక్తివంతమైన మార్గము అని ఇన్చార్జ్ ఆర్డిఓ సూర్యనారాయణ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ధర్మవరం నియోజకవర్గ స్థాయిలో ఈ రోజు పి4 కార్యక్రమంపై అవగాహన ,సమీక్ష సమావేశం ఉత్సాహభరిత వాతావరణంలో నిర్వహించారు. ఈ సందర్భంగా తిరుపతిలో నిర్వహించిన ముఖ్యమంత్రి పి4 కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించారు. కార్యక్రమంలో బంగారు కుటుంబాలు , మార్గదర్శులు అనే భావనలను స్పష్టంగా వివరించారు. […] The post పేదరిక నిర్మూలనకు పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ భాగస్వామ్యం ఒక శక్తివంతమైన మార్గము appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 1 Apr 2026 4:10 pm

గత ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల దృష్టికి తీసుకెళ్లాలి

గత ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల దృష్టికి తీసుకెళ్లాలి కేరళ ముఖ్య నాయకులకు దిశానిర్దేశం

ప్రభ న్యూస్ 1 Apr 2026 4:07 pm

నాణ్యమైన విద్య కోసం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో చేరండి

నాణ్యమైన విద్య కోసం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో చేరండి పరకాల, ఆంధ్రప్రభ :

ప్రభ న్యూస్ 1 Apr 2026 4:04 pm

ఇంటింటికీ భరోసా.. ఉరవకొండలో పెన్షన్ పండుగ

విశాలాంధ్ర, ఉరవకొండ (అనంతపురం జిల్లా) : స్థానిక అంబేద్కర్ నగర్ నందు 119, 120 బూత్‌ల పరిధిలో బుధవారం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమం ఉత్సాహంగా జరిగింది. మంత్రి పయ్యావుల కేశవ్ ఆదేశాల మేరకు, స్థానిక నాయకుల ఆధ్వర్యంలో ఉదయం 7 గంటల నుంచే ఇంటింటికి వెళ్లి పెన్షన్లు అందజేశారు. వృద్ధులు, వితంతువులు, వికలాంగులకు సౌకర్యంగా వారి గృహాల వద్దకే సేవలు అందించడంతో లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో సచివాలయ సిబ్బంది, కాజా, ఉల్లిగప్ప, […] The post ఇంటింటికీ భరోసా.. ఉరవకొండలో పెన్షన్ పండుగ appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 1 Apr 2026 4:00 pm

అట్టహాసంగా ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ

ఎన్టీఆర్ భరోసా పింఛన్లు అవ్వాతాతలకు వరం విశాలాంధ్ర – పెద్దకడబూరు (కర్నూలు) : మండల పరిధిలోని వివిధ గ్రామాలలో బుధవారం ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ అట్టహాసంగా జరిగింది. పెద్దకడబూరు గ్రామంలో టీడీపీ రైతు విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి నరవ రమాకాంతరెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి నరవ శశిరేఖ, సీనియర్ నాయకులు బసలదొడ్డి ఈరన్న, మండల అధ్యక్షులు గవిగట్టు మల్లికార్జున, జిల్లా ప్రధాన కార్యదర్శి కోడిగుడ్ల ఏసేపు, మండల ఉపాధ్యక్షులు నల్లమల విజయ్ కుమార్ అవ్వాతాతలకు […] The post అట్టహాసంగా ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 1 Apr 2026 3:56 pm

సమాజ సేవాపథంలో ధర్మవరపు మురళి

–ఎంపీడీఓ బి.విజయలక్ష్మి విశాలాంధ్ర-రాప్తాడు (అనంతపురం జిల్లా) : మండలంలో గ్రామీణ పేదల అభ్యున్నతికి తన వంతు చేయూతనందిస్తూ ఆదర్శంగా నిలవడం హర్షనీయమని ఎంపీడీఓ బి.విజయలక్ష్మి కొనియాడారు. పీ4-పేదరిక నిర్మూలన మార్గదర్శకుడు, చేతన్ కన్స్ట్రక్షన్స్ ఎండి, టిడిపి మండల ఇన్చార్జి ధర్మవరపు మురళీని బుధవారం రాప్తాడు ఎంపీడీవో కార్యాలయంలో శాలువా, మొమెంటోతో ఘనంగా సన్మానించారు. ఎంపీడీఓ మాట్లాడుతూ ఎమ్మెల్యే పరిటాల సునీత ఆదేశాలతో అభివృద్ధికి పెద్దపీట వేస్తూ సేవా కార్యక్రమాలకు చిరునామాగా ఉన్నారనారు. కేవలం వ్యాపారానికే పరిమితం కాకుండా, […] The post సమాజ సేవాపథంలో ధర్మవరపు మురళి appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 1 Apr 2026 3:52 pm

King 100: Nagarjuna’s Interesting Attempt

King Nagarjuna is busy shooting for his 100th film which is tentatively titled King 100. With a single announcement, the team has completed more than half of the shoot and the team is keen to release the film during Dasara this year. Nagarjuna will be seen in different age phases in the film from 25 […] The post King 100: Nagarjuna’s Interesting Attempt appeared first on Telugu360 .

తెలుగు 360 1 Apr 2026 3:48 pm

Ranveer Singh turns Producer

Ranveer Singh is an actor with potential but he could not score a big hit in the recent years. Dhurandhar has changed things for this talented actor and he is currently on cloud nine after the film started smashing records. He has rejected Don 3 and he also took an exit from several films after […] The post Ranveer Singh turns Producer appeared first on Telugu360 .

తెలుగు 360 1 Apr 2026 3:44 pm

Big Relief for Team Jana Nayagan

The shoot of Vijay’s last film Jana Nayagan was completed in 2025 and the team planned a grand release across the globe in January 2026. But the film’s release was stalled because of the censor hurdles. Three months have passed and there is no official word from the makers. The film was sent to the […] The post Big Relief for Team Jana Nayagan appeared first on Telugu360 .

తెలుగు 360 1 Apr 2026 3:40 pm

లోక్‌సభలో అమరావతి బిల్లు ప్రవేశపెట్టిన కేంద్ర హోంశాఖ

రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లును లోక్‌సభలో కేంద్ర హోంశాఖ ప్రవేశపెట్టింది. ఏపీ పునర్విభజన చట్టం పేరుతో బిల్లును కేంద్రహోంశాఖ సహాయమంత్రి నిత్యానందరాయ్‌ సభలో ప్రవేశపెట్టారు. ఆపై లోక్‌సభ స్పీకర్ ఓం బిర్ల అనుమతితో చర్చ ప్రారంభమైంది. అమరావతి చట్టబద్ధత బిల్లుకు కాంగ్రెస్‌ మద్దతు తెలిపింది. చర్చలో కాంగ్రెస్ తరఫున ఎంపీ మాణిక్కం ఠాకూర్ పాల్గొన్నారు. పునర్విభజన చట్టంలో పేర్కొన్న హామీలు అమలు చేయాలని కాంగ్రెస్ పేర్కొంది. బిల్లుకు మద్దతిస్తున్నట్లు కాంగ్రెస్‌ ఎంపీ మాణిక్కం ఠాకూర్‌ ప్రకటించారు. […] The post లోక్‌సభలో అమరావతి బిల్లు ప్రవేశపెట్టిన కేంద్ర హోంశాఖ appeared first on Visalaandhra .

విశాలాంధ్ర 1 Apr 2026 3:40 pm

From Three Capitals to “MAVIGUN”: What Exactly Is the Plan?

There was a time when the capital debate in Andhra Pradesh was at least presented as a serious policy discussion. Whether one agreed or disagreed, the “three capitals” idea pushed by Y. S. Jagan Mohan Reddy was framed as decentralisation and regional development. It had a narrative, however controversial. But now, with this sudden shift […] The post From Three Capitals to “MAVIGUN”: What Exactly Is the Plan? appeared first on Telugu360 .

తెలుగు 360 1 Apr 2026 3:36 pm

Amaravati Bill Debate Exposes YSRCP’s Contradictions on Capital Stand

The debate in the Lok Sabha on granting legal status to Amaravati as the capital of Andhra Pradesh has once again brought the spotlight on the inconsistent position of the YSR Congress Party. While the party leadership repeatedly claims outside Parliament that it is not opposed to Amaravati, its actions inside the House tell a […] The post Amaravati Bill Debate Exposes YSRCP’s Contradictions on Capital Stand appeared first on Telugu360 .

తెలుగు 360 1 Apr 2026 3:35 pm

లైంగిక వేధింపుల కేసు.. మలయాళ డైరెక్టర్ కు 14 రోజుల రిమాండ్

న్యూఢిల్లీ: లైంగిక వేధింపుల కేసులో ప్రముఖ మలయాళ డైరెక్టర్ రంజిత్‌కు కోర్టు షాకిచ్చింది. ఆయనకు 14 రోజుల రిమాండ్‌ విధించింది. ఈ కేసులో నిన్న(మార్చి 31, మంగళవారం) రాత్రి డైరెక్టర్ రంజిత్ ను పోలీసులు అరెస్టు చేశారు. ఏప్రిల్ 1, బుధవారం ఆయనను మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచగా.. 14 రోజుల రిమాండ్‌ విధించారు. దీంతో పోలీసులు సబ్-జైలుకు తీసుకువెళ్తుండగా రంజిత్ మీడియాతో మాట్లాడుతూ.. తనపై వచ్చిన ఆరోపణలు అవాస్తవమని చెప్పారు. ఆ ఆరోపణలు అబద్ధమని తాను నిరూపించగలనని అన్నారు. కొచ్చి నగర పోలీస్ కమిషనర్ ఎస్ కళిరాజ్ మహేష్ కుమార్ మాట్లాడుతూ.. ఫిర్యాదు చేసిన నటి తీవ్ర మానసిక క్షోభకు గురయ్యారని, బయటకు రావడానికి ముందు ఆమెకు కౌన్సెలింగ్, మానసిక వైద్య సహాయం అవసరమయ్యాయని తెలిపారు. ఆమె వాంగ్మూలం నమోదు చేసిన తర్వాత ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశామని.. బాధితురాలి ఆరోపణలను నిర్ధారించుకున్న తర్వాతనే డైరెక్టర్ రంజిత్ ను అరెస్టు చేశామని చెప్పారు. ఈ కేసులో బాధితురాలికి రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని కేరళ సాంస్కృతిక శాఖ మంత్రి సజి చెరియన్ స్పష్టం చేశారు. ఇలాంటి చర్యలను ప్రభుత్వం గానీ, సమాజం గానీ అంగీకరించదు అని ఆయన అన్నారు.

మన తెలంగాణ 1 Apr 2026 3:12 pm

టీం ఇండియా జింబాబ్వే మధ్య మ్యాచ్‌ల షెడ్యూల్ విడుదల

ప్రస్తుతం క్రికెట్ అభిమానులు ఎంతగానో ఇష్టపడే ఇండియన్ ప్రీమియర్ లీగ్ జరుగుతుంది. ఈ క్యాష్ రిచ్ లీగ్ ముగిసిన తర్వాత టీం ఇండియా వరుస సిరీసులతో బిజీగా ఉండనుంది. తొలుత జూన్‌లో ఆఫ్గానిస్తాన్‌తో ఒక టెస్టు, మూడు వన్డేల సిరీస్‌లో భారత తలపడనుంది. ఈ మ్యాచ్‌లు స్వదేశంలోనే జరుగుతాయి. ఆ తర్వాత భారత్.. ఐర్లాండ్ టూర్‌లో భాగంగా రెండు టి-20లు ఆడనుంది. ఈ సిరీస్‌ తర్వాత ఇంగ్లండ్ పర్యటనకు వెళ్తుంది. అక్కడ ఇంగ్లండ్‌తో ఐదు టి-20లు, మూడు వన్డేల సిరీస్ ఆడనుంది. ఈ పర్యటన జూలై 1న మొదలై.. జూలై 19తో ముగియనుంది. అక్కడి నుంచి మూడు రోజుల తర్వాత భారత్.. జింబాబ్వే పర్యటనకు వెళ్లనుంది. తాజాగా ఈ సిరీస్‌కు సంబంధించిన షెడ్యూల్‌ను జింబాబ్వే క్రికెట్ విడుదల చేసింది. భారత్-జింబాబ్వే మధ్య నాలుగు రోజుల వ్యవధిలో మూడు టి-20లు జరుగుతాయి. ఈ మూడు టి-20లు హరారే వేదికగా జూలై 23 నుంచి జూలై 26 మధ్య జరుగుతాయి. 2024 తర్వాత భారత్ జింబాబ్వే మధ్య ద్వైపాక్షిక సిరీస్ జరగడం ఇదే తొలిసారి. 2027లో జింబాబ్వే భారత్‌లో పర్యటించనుంది. భారత్, జింబాబ్వే మధ్య మూడు వన్డేలు జరుగుతాయి. ఈ వన్డేలు జనవరి 3న కోల్‌కతాలో, జనవరి 6న హైదరాబాద్‌లో, జనవరి 9న ముంబైలో జరుగుతాయి.

మన తెలంగాణ 1 Apr 2026 3:08 pm

వైభవంగా కడెం సాయిబాబా ఆలయం వార్షికోత్సవం..

వైభవంగా కడెం సాయిబాబా ఆలయం వార్షికోత్సవం.. హోమయజ్ఞం కుంకుమ మార్చన పూజలు కడెం,

ప్రభ న్యూస్ 1 Apr 2026 2:51 pm

బియ్యం పంపిణీ చేసిన మున్సిపల్ చైర్మన్

బియ్యం పంపిణీ చేసిన మున్సిపల్ చైర్మన్ ఆలేరు, ఆంధ్రప్రభ: యాదాద్రి భువనగిరి జిల్లా

ప్రభ న్యూస్ 1 Apr 2026 2:49 pm

జర్నలిస్టుల ఆరోగ్యంపై అప్రమత్తత అవసరం…

జర్నలిస్టుల ఆరోగ్యంపై అప్రమత్తత అవసరం… రాష్ట్ర ఆదేశాలతో వైద్య శిబిరాలు చిత్తూరు, ఆంధ్రప్రభ

ప్రభ న్యూస్ 1 Apr 2026 2:46 pm

Telangana |కుటుంబ విభేదాలే కారణమా?

Telangana | కుటుంబ విభేదాలే కారణమా? Telangana | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్

ప్రభ న్యూస్ 1 Apr 2026 2:45 pm

3వ వార్డులో మూడు నెలల రేషన్ పంపిణీ…

3వ వార్డులో మూడు నెలల రేషన్ పంపిణీ… బెల్లంపల్లి, ఆంధ్రప్రభ : బెల్లంపల్లి

ప్రభ న్యూస్ 1 Apr 2026 2:43 pm

అంగన్వాడీ కేంద్రాల్లో ఆటపాటలతో కూడిన విద్య పౌష్టికాహారం

అంగన్వాడీ కేంద్రాల్లో ఆటపాటలతో కూడిన విద్య పౌష్టికాహారం హుజూర్‌నగర్, ఆంధ్రప్రభ : హుజూర్‌నగర్

ప్రభ న్యూస్ 1 Apr 2026 2:42 pm

చిట్యాల కమిషనర్‌గా …

చిట్యాల కమిషనర్‌గా … పూల మొక్కతో స్వాగతం పలికిన పుర చైర్మన్ పందిరి

ప్రభ న్యూస్ 1 Apr 2026 2:39 pm

2వ వార్డులో మూడు నెలల రేషన్ పంపిణీ

2వ వార్డులో మూడు నెలల రేషన్ పంపిణీ బెల్లంపల్లి, ఆంధ్రప్రభ : బెల్లంపల్లి

ప్రభ న్యూస్ 1 Apr 2026 2:38 pm

ఉత్కంఠ పోరులో పంజాబ్ విజయం.. కానీ, కెప్టెన్ శ్రేయస్‌కు షాక్

న్యూ ఛండీగఢ్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 19వ సీజన్‌లో భాగంగా గుజరాత్ టైటాన్‌తో జరిగిన ఉత్కంఠ పోరులో పంజాబ్ కింగ్స్ జట్టు ఘన విజయం సాధించింది. అయితే విజయోత్సాహంతో ఉన్న పంజాబ్ జట్టు కెప్టెన్ శ్రేయస్ అయ్యార్‌కు ఐపిఎల్ షాక్ ఇచ్చింది. అతడికి భారీ జరిమానాను విధించింది. ఈ మ్యాచ్‌లో శ్రేయస్ 18 పరుగులు మాత్రమే చేసి ఫ్యాన్స్‌ను నిరాశపరిచాడు. కానీ, కెప్టెన్‌గా మాత్రం జట్టును సమన్వయం చేస్తూ.. గెలుపు దిశగా అడుగులు వేయించాడు. అయితే పంజాబ్ బౌలింగ్ చేస్తున్న సమయంలో ఆ జట్టు స్లో ఓవర్‌ రేటు కారణంగా ఆ జట్టు కెప్టెన్ శ్రేయస్ అయ్యరు జరిమానా విధిస్తున్నట్లు ఐపిఎల్ ప్రకటించింది. ‘‘గుజరాత్ టైటాన్స్‌తో జరిచిగిన మ్యాచ్‌లో స్లో ఓవర్‌ రేటు మెయింటెన్ చేసిన కారణంగా పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్‌కు జరిమానా విధించడమైనది. సీజన్‌లొ ఇది తొలి తప్పిదం కాబట్టి ఐపిఎల్ ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్ 2.22 ప్రకారం రూ.12 లక్షలఫఫర ఫైన్‌తో సరిపెట్టాము’’ అని పేర్కొంది.

మన తెలంగాణ 1 Apr 2026 2:38 pm

ఆదర్శ గ్రామమే లక్ష్యం..

ఆదర్శ గ్రామమే లక్ష్యం.. నెన్నెల, ఆంధ్రప్రభ : నెన్నెల మండల కేంద్రమైన నెన్నెలను

ప్రభ న్యూస్ 1 Apr 2026 2:35 pm

TDP : చేరికలపై టీడీపీ స్టాండ్ ఇదేనట..నేతలకు నాయకత్వం ఆదేశాలు

ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ నాయకత్వం కీలక నిర్ణయం తీసుకుంది

తెలుగు పోస్ట్ 1 Apr 2026 2:33 pm

చేనేత కార్మికులకు ఉచిత విద్యుత్ పథకం…

చేనేత కార్మికులకు ఉచిత విద్యుత్ పథకం… కోటబొమ్మాళి(శ్రీకాకుళం), ఆంధ్రప్రభ : చేనేత కార్మికులపై

ప్రభ న్యూస్ 1 Apr 2026 2:32 pm