స్మాల్ క్యాప్ ఫండ్ను ఆవిష్కరించిన వెల్త్ కంపెనీ మ్యూచువల్ ఫండ్
ముంబైః పాంటోమత్ గ్రూప్ కంపెనీ అయిన వెల్త్ కంపెనీ మ్యూచువల్ ఫండ్ తన స్మాల్ క్యాప్ ఫండ్ — న్యూ ఫండ్ ఆఫరింగ్ (ఎనఎఫఓ)ను ప్రారంభించినట్లు నేడిక్కడ ప్రకటించింది. ఇది స్మాల్-క్యాప్ ప్రపంచంలో అధిక-వృద్ధి చెందుతున్న వ్యాపార సంస్థలను గుర్తించి వాటిలో పెట్టుబడి పెట్టడానికి రూపొందించ బడింది. వెల్త్ కంపెనీ మ్యూచువల్ ఫండ్ క్రమశిక్షణతో కూడిన పెట్టుబడి, శాస్త్రీయ శ్రద్ధ, డిస్ట్రిబ్యూటర్ -ఫస్ట్ పర్యావరణ వ్యవస్థను విశ్వసిస్తుంది. వెల్త్ కంపెనీ మ్యూచువల్ ఫండ్ సంస్థాగత-నాణ్యత పరిశోధన, పీఈ […] The post స్మాల్ క్యాప్ ఫండ్ను ఆవిష్కరించిన వెల్త్ కంపెనీ మ్యూచువల్ ఫండ్ appeared first on Visalaandhra .
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో భాగస్వామ్యం చేసుకున్న బివైఎస్టి
అమరావతి : యువతలో వ్యవస్థాపక సామర్థ్యాన్ని వెలికి తీయడానికి, పర్యావరణ అనుకూల జీవనోపాధి అవకాశాలను సృష్టించడమే లక్ష్యంగా, భారతీయ యువ శక్తి ట్రస్ట్ (బివైఎస్ టి) ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా సూక్ష్మ మరియు నానో వ్యాపార సంస్థలను విస్తరింప చేయటానికి, వాటిని బలోపేతం చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఈ భాగస్వామ్యం ద్వారా వాటికి అవసరమైన కౌన్సెలింగ్, శిక్షణ, మార్గదర్శకత్వం, ఆర్థిక లభ్యత, చేయూత అందించటం ద్వారా బివైఎస్ టి మద్దతును అందిస్తుంది. 2026 అంతర్జాతీయ […] The post ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో భాగస్వామ్యం చేసుకున్న బివైఎస్టి appeared first on Visalaandhra .
జేఎస్డబ్ల్యు ఎంజీ మోటార్ ఇండియా తొలి డీ ప్లస్ ‘ఎంజి మేజెస్టర’ కోసం ప్రత్యేక ప్రోగ్రామ్
ముంబయి: జేఎస్డబ్ల్యు ఎంజీ మోటార్ ఇండియా తన ప్రత్యేక 5-5-5 యాజమాన్య కార్యక్రమం ద్వారా భారతదేశపు తొలి డీ ప్లస్ ఎస్యూవీ ఎంజీ మేజెస్టర్ కోసం దీర్ఘకాలిక భరోసాను వినియోగదారులకు అందిస్తోంది. పనితీరు, విస్తారమైన పరిమాణం, అత్యాధునిక సాంకేతికతలో గణనీయమైన పెట్టుబడులు పెట్టే ఈ విభాగంలో, 5-5-5 కార్యక్రమం ప్రారంభ దశ నుంచే నిర్వహణ ఖర్చులు, నిరంతర సేవలు మరియు దేశవ్యాప్తంగా మద్దతును సమగ్రంగా కవర్ చేస్తూ, ఇబ్బంది లేని యాజమాన్య అనుభవం, దీర్ఘకాలిక వ్యయ అంచనాను […] The post జేఎస్డబ్ల్యు ఎంజీ మోటార్ ఇండియా తొలి డీ ప్లస్ ‘ఎంజి మేజెస్టర’ కోసం ప్రత్యేక ప్రోగ్రామ్ appeared first on Visalaandhra .
ఏఐ, ఆటోమేషన్పై దృష్టి సారించండి: ప్రధాని మోడీ
ప్రపంచ వాస్తవ ఆర్థిక వ్యవస్థతో దేశ విద్యారంగాన్ని అనుసంధానించాలి వృద్ధుల జనాభా పెరుగుతున్న కొద్దీ సహాయకులకు డిమాండ్ ప్రత్యేక వెబినార్లో ప్రధాని నరేంద్ర మోడీ వ్యాఖ్యలు న్యూఢిల్లీ : ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఆటోమేషన్ వంటి అంశాలపై దృష్టి సారించాలని ప్రధాని మోడీ పిలుపునిచ్చారు. దేశ విద్యా రంగాన్ని వాస్తవ ప్రపంచ ఆర్థిక వ్యవస్థతో అనుసంధానించే ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు. సోమవారంనాడు ఓ వెబినార్లో ప్రసంగించిన ఆయన ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడమే తమ ప్రభుత్వ సంకల్పమన్నారు. విద్య, నైపుణ్యాభివృద్ధి, ఆరోగ్యం, పర్యాటకం, క్రీడలు, సంస్కృతి వంటి అందుకు ఒక మాధ్యమంగా పనిచేస్తాయని అన్నారు. ‘ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడం అనేది కేవలం ఒక అంశం మాత్రమే కాదు, ఇది మా ప్రభుత్వ ప్రధాన లక్ష్యం మరియు తీర్మానం’ అన్నారు. వివిధ ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు, విభాగాలు, ప్రైవేట్ రంగాల నిపుణులు పాల్గొన్న వెబినార్లో ఆయన మాట్లాడుతూ.. దేశంలో విద్యను ఉపాధి సంబంధిత సంస్థలతో అనుసంధానించడానికి నిరంతర ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. కొత్త జాతీయ విద్యా విధానం (ఎన్ఈపీ) ముఖ్యంగా ఏఐ, ఆటోమేషన్, డిజిటల్ ఎకానమీ వంటి రంగాలలో మార్కెట్ డిమాండ్లు, వాస్తవ ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు అనుగుణంగా ఉండాల్సిన పాఠ్యాంశాలకు పునాదిని అందిస్తుందన్నారు. మన విద్యా వ్యవస్థను వాస్తవ ప్రపంచ ఆర్థిక వ్యవస్థతో అనుసంధానించే ప్రక్రియను వేగవంతం చేయాల్సి ఉంటుంది అని ఆయన అన్నారు. మరో ముఖ్యమైన రంగం స్టెమ్ సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్ మరియు మ్యాథమెటిక్స్ అని ప్రధాని అన్నారు. దేశ పౌరులకు స్టెమ్ సైన్స్ పట్ల అత్యంత ఆసక్తి ఉండటం ఆనందంగా ఉందన్నారు. నూతన ఆవిష్కరణలపై పనిచేయడానికి యువ పరిశోధకులకు తగినంత అవకాశాలు లభించే పరిశోధనా పర్యావరణ వ్యవస్థను మనం సృష్టించాలి అని ఆయన అన్నారు. ఆరోగ్య రంగం బలోపేతం అయిందని, ఆయుష్మాన్ భారత్ యోజన, గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్య సేవలను మరింతగా వ్యాప్తి చేయడానికి దారితీశాయని ఆయన అన్నారు. శిక్షణ పొందిన సంరక్షకులు సీనియర్ సిటిజన్లకు సహాయపడే ‘కేర్ ఎకానమీ’ గురించి ప్రస్తావిస్తూ వృద్ధుల జనాభా పెరిగే కొద్దీ సంరక్షకుల డిమాండ్ కూడా పెరుగుతుందని మోడీ అన్నారు. కొత్త శిక్షణా నమూనాలను అభివృద్ధి చేయాలని మోడీ పిలుపునిచ్చారు.
అది నిశ్చితార్థం కాదు.. కాబోయే భార్యని పరిచయం చేసిన బెల్లంకొండ శ్రీనివాస్ #BellamkondaSaiSreenivas
పశ్చిమాసియాపై లోక్సభలో గందరగోళం
న్యూఢిల్లీ: పశ్చిమాసియా పరిస్థితులపై చర్చ జరపాలని ప్రతిపక్ష సభ్యులు డిమాండ్ చేయడంతో స్పీకర్ ఓం బిర్లాను తొలగించాలన్న తీర్మానాన్ని లోక్సభ సోమవారం చేపట్టలేకపోయింది. ప్రతిపక్షాలు తమ డిమాండ్లకు అనుగుణంగా సభ కార్యకలాపాలను స్తంభింపజేశాయని సభాపతి వెల్లడించారు. ప్రతిపక్ష సభ్యుల అవిశ్రాంత నిరసనల కారణంగా అంతకుముందు వాయిదా పడిన తరువాత, మధ్యాహ్నం 3 గంటలకు లోక్సభ తిరిగి సమావేశమైంది. అయినప్పటికీ పరిస్థితిలో మార్పులేకపోవడంతో కొద్దిసేపటికే సభను మంగళవారానికి వాయిదా వేశారు. సభాపతి స్థానంలో కూర్చున్న జగదాంబిక పాల్ సభ కొనసాగేందుకు సహకరించాలని, స్పీకర్ ఓం బిర్లాకు వ్యతిరేకంగా తీర్మానాన్ని చేపట్టడానికి సభను అనుమతించాలని విపక్ష సభ్యులకు విజ్ఞప్తి చేశారు. స్పీకర్కు వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానం ఇప్పటికే సభ ఎజెండాలో ఉందని, పశ్చిమ ఆసియా సంక్షోభంపై చర్చ కోరుతూ వారి వాయిదా నోటీసును చేపట్టలేమని పాల్ ప్రతిపక్షాలకు గుర్తు చేశారు. ప్రతిపక్షాల ప్రవర్తన ‘అపరిపక్వమైనది మరియు బాధ్యతారాహిత్యం’ అని పాల్ అభివర్ణించారు. బిర్లాకు వ్యతిరేకంగా తీర్మానాన్ని చేపట్టకుండా సభను నిరోధించడం ద్వారా కార్యకలాపాలకు అంతరాయం కలిగించడానికి ప్రతిపక్షాలు సొంత రాజకీయ ఎజెండాతో పనిచేస్తున్నాయని ఆయన పేర్కొన్నారు.
ఐదు చిరుత పిల్లలకు జన్మనిచ్చిన ‘జ్వాల’
న్యూఢిల్లీ : మధ్యప్రదేశ్లోని కునో జాతీయ పార్కులో నమీబియా చిరుత జ్వాల సోమవారం ఐదు పిల్లలకు జన్మనిచ్చింది. దీంతో దేశంలో మొత్తం చిరుతల జనాభా 53కు చేరుకుందని కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపిందర్ యాదవ్ ప్రకటించారు. చిరుత గామినీ అదే పార్కులో నాలుగు పిల్లలకు జన్మనిచ్చిన కొద్ది రోజుల్లోనే జ్వాల ఐదు పిల్లలకు జన్మనివ్వడం విశేషం. ‘విజయవంతంగా మూడోసారి తల్లి అయిన జ్వాల కునో జాతీయ ఉద్యానవనంలో ఐదు పిల్లలకు జన్మనివ్వడం ప్రాజెక్ట్ చిరుతకు ఎంతో గర్వకారణం.తాజా జననాలతో భారతదేశంలో జన్మించి, అభివృద్ధి చెందుతున్న చిరుత పిల్లల సంఖ్య 33 కి పెరిగింది. ఇది భారత గడ్డపై 10 వ విజయవంతమైన చిరుతగా గుర్తించబడింది. చిరుతల పరిరక్షణలో మరో ముఖ్యమైన మైలురాయి’ అని యాదవ్ ఎక్స్లో పోస్ట్ చేశారు. క్షేత్ర స్థాయిలో అవిశ్రాంతంగా కృషి చేస్తున్న పశువైద్యులు, క్షేత్రస్థాయి సిబ్బంది, పాల్గొన్న వారందరి అంకితభావం, నైపుణ్యం మరియు నిబద్ధతను ఆయన ప్రశంసించారు. ఈ పిల్లల రాకతో భారతదేశంలో మొత్తం చిరుత జనాభా ఇప్పుడు 53కి చేరుకుందన్నారు.
టివికె చీఫ్ విజయ్కు సిబిఐ సమన్లు
న్యూఢిల్లీ: కరూర్ తొక్కిసలాట కేసుకు సంబంధించి మరో దఫా విచారణ కోసం నటుడు, టివికె చీఫ్ విజయ్కు సిబిఐ మంగళవారం సమన్లు జారీ చేసింది. గతంలో జనవరి 12,19 తేదీల్లో ఏజెన్సీ తన ప్రధాన కార్యాలయంలో విజయ్ను ఇప్పటికే ప్రశ్నించింది. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు సిట్ నుంచి కేసును స్వాధీనం చేసుకున్న సిబిఐ, గతేడాది సెప్టెంబర్లో తమిళనాడులోని కరూరులో జరిగిన విజయ్ ర్యాలీలో 41 మంది ప్రాణాలు కోల్పోయి, 60 మందికి పైగా గాయపడిన తొక్కిసలాటకు సంబంధించిన ఆధారాలను సేకరిస్తోంది. అక్టోబర్లో దర్యాప్తు చేపట్టడానికి ఒక సీనియర్ అధికారిని నియమించాలని సిబిఐ డైరెక్టర్ను సుప్రీంకోర్టు ఆదేశించింది. మరియు ఏజెన్సీ దర్యాప్తును పర్యవేక్షించడానికి సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి అజయ్ రస్తోగి నేతృత్వంలో పర్యవేక్షక కమిటీని కూడా ఏర్పాటు చేసింది.
'ఎపిక్' నుంచి హృదయాన్ని తాకే మెలొడీ..
‘ఎపిక్ - ఫస్ట్ సెమిస్టర్’ సినిమా నుంచి తొలి గీతంగా ‘సంచారమే’ను తాజాగా చిత్ర బృందం విడుదల చేసింది. ఈ మనోహరమైన పాట ప్రధాన పాత్రల భావోద్వేగ ప్రయాణాన్ని ఎంతో అందంగా ఆవిష్కరించింది. ప్రఖ్యాత గీత రచయిత గోరేటి వెంకన్న రచించిన ఈ పాట స్వచ్ఛమైన తెలుగు కవిత్వంతో పాటు హృదయాన్ని తాకే భావాలతో ప్రత్యేకంగా నిలుస్తోంది. దేశీ మూలాలు, విదేశీ జీవితానికి మధ్య ఉన్న విరుద్ధ భావాలను సున్నితంగా ప్రతిబింబిస్తూ సినిమా కథనానికి అనుగుణంగా ఈ పాట సాగుతుంది. ఈ గీతానికి హేషమ్ అబ్దుల్ వహాబ్ అద్భుతమైన సంగీతాన్ని సమకూర్చారు. ఆ కూర్పుకు మరింత గాఢతను జోడిస్తూ హేషమ్ అబ్దుల్ వహాబ్, గోరేటి వెంకన్న కలిసి శ్రావ్యంగా పాటను ఆలపించారు. దృశ్యపరంగా ఈ పాట లండన్ యొక్క అద్భుతమైన దృశ్యాలను ప్రదర్శిస్తుంది. బ్లాక్బస్టర్ బేబీ తర్వాత మళ్లీ కలిసి నటిస్తున్న ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జోడి తెరపై ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. నైంటీస్ వెబ్ సిరీస్ తో అందరి మనసులు దోచుకున్న దర్శకుడు ఆదిత్య హాసన్, ఈ చిత్రంతో వెండితెరకు దర్శకుడిగా పరిచయమవుతున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ ఈ చిత్రాన్ని సమర్పిస్తోంది.
Peddi: A Perfect Comeback for AR Rahman
Legendary music composer AR Rahman has worked for many Bollywood, Tamil and international films over the years but he did not work for a straight Telugu film. Several filmmakers approached him but the project did not materialize. AR Rahman is finally composing the music for Peddi featuring Ram Charan, a straight Telugu film directed by […] The post Peddi: A Perfect Comeback for AR Rahman appeared first on Telugu360 .
హైదరాబాద్ టూ ముంబై సైక్లింగ్ యాత్ర
సైక్లింగ్, ఫిట్నెస్పై అవగాహన కోసం యాత్ర చేపట్టిన సైక్లిస్ట్ కాంతి దత్ ఏడు రోజులు 800 కి.మి సైక్లింగ్.. 30 చోట్ల అవగాహన సదస్సులు హైదరాబాద్: ఫిట్నెస్, సైక్లింగ్పై ప్రజల్లో అవగాహన పెంచే లక్ష్యంతో ప్రముఖ సైక్లిస్ట్, వెల్నెస్ అడ్వకేట్ కాంతి దత్ హైదరాబాద్ నుంచి ముంబైకి సైక్లింగ్ యాత్రను ప్రారంభించారు. మార్చి 7 నుంచి మార్చి 14 వరకు సుమారు 800 కిలోమీటర్ల దూరాన్ని సైకిల్పై ప్రయాణిస్తూ 30 చోట్ల అవగాహన కార్యక్రమాలను నిర్వహించనున్నారు. ఫియర్ ప్రాజెక్ట్ పేరిట, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయ్) సహకారంతో ఈ యాత్రను నిర్వహిస్తున్నారు. హైదరాబాద్లోని నోవాటెల్ హోటల్లో జరిగిన ప్రారంభ కార్యక్రమంలో పలువురు అతిథులు, ఫిట్నెస్ ప్రేమికులు మరియు ప్రముఖులు పాల్గొని కాంతి దత్కు శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం అక్కడ నుంచే సైక్లింగ్ యాత్రను ప్రారంభించారు. మొత్తం ఎనిమిది రోజుల పాటు సాగనున్న ఈ ప్రయాణంలో దాదాపు 800 కిలోమీటర్ల దూరాన్ని కవర్ చేస్తూ సుమారు 30 ప్రాంతాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఈ యాత్రలో భాగంగా పలు పాఠశాలలు, కళాశాలలను సందర్శించి విద్యార్థులతో సమావేశమై ఫిట్నెస్ ప్రాముఖ్యత, సైక్లింగ్ ప్రయోజనాలు, ఆరోగ్యకరమైన జీవనశైలి గురించి అవగాహన కల్పించనున్నారు. ఈ సందర్భంగా కాంతి దత్ మాట్లాడుతూ.. “మార్చి 7 నుండి మార్చి 14 వరకు హైదరాబాద్ నుండి ముంబై వరకు సైకిల్పై ప్రయాణం చేయబోతున్నాను. నోవాటెల్లో పలువురు అతిథుల సమక్షంలో ఈ యాత్రను ప్రారంభించడం చాలా ఆనందంగా ఉంది. ఈ ఎనిమిది రోజుల ప్రయాణంలో పలు పాఠశాలలు, కళాశాలలను సందర్శిస్తూ విద్యార్థులతో ఫిట్నెస్ మరియు సైక్లింగ్ గురించి చర్చలు జరపనున్నాను. సైక్లింగ్ వల్ల శారీరక ఆరోగ్యం మెరుగుపడటమే కాకుండా మనసుకు ప్రశాంతత కూడా కలుగుతుంది. ఈ సందేశాన్ని ఎక్కువ మందికి చేరవేయడమే ఈ యాత్ర ప్రధాన ఉద్దేశ్యం” అని తెలిపారు. సైక్లింగ్ను రోజువారీ జీవితంలో భాగంగా చేసుకోవడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని, యువతలో ఫిట్నెస్పై ఆసక్తి పెంపొందించాలనేది ఈ సైక్లింగ్ యాత్ర లక్ష్యమని కాంతి దత్ తెలిపారు. అలాగే పర్యావరణానికి అనుకూలమైన రవాణా విధానంగా సైక్లింగ్ను ప్రోత్సహించడం కూడా ఈ యాత్ర ముఖ్య లక్ష్యాలలో ఒకటిగా కాంతి చెప్పారు. మరిన్ని వివరాల కోసం: 95504 57149 (శ్రీహిత సొల్యూషన్స్)
లిక్కర్ స్కామ్ కేసు.. కవిత, కేజ్రీవాల్కు ఢిల్లీ హైకోర్టు నోటీసులు
మన తెలంగాణ/హైదరాబాద్ : దేశ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసు లో ఆరోపణలు ఎదుర్కొంటున్న అరవింద్ కేజ్రీవాల్, మనీశ్ సిసోడియా, కల్వకుంట్ల కవిత సహా 23 మంది నిందితులకు ఢిల్లీ హైకోర్టు సోమ వారం నోటీసులు జారీ చేసింది. రౌస్ అవెన్యూ కోర్టు నిందితులకు ఊరట కలిగిస్తూ ఇటీవల ఇచ్చిన తీర్పును ఢిల్లీ హైకోర్టులో సిబిఐ సవాల్ చేసింది. ఈ క్రమంలో సిబిఐ పిటిషన్ పై సోమవారం హైకోర్టు విచారణ జరిపింది. సిబిఐ తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మోహతా వాదన లు వినిపించారు. సిబిఐ దాఖలు చేసిన ఈ రివిజన్ పిటిషన్పై వివరణ ఇవ్వాలని ఆదేశించింది. విచారణ సందర్భంగా సిబిఐ తరపున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపిస్తూ విచారణాధికారిపై కోర్టు చేసిన వ్యాఖ్యలు దర్యాప్తు సంస్థల మనోధైర్యాన్ని దెబ్బతీసేలా ఉన్నాయని పేర్కొన్నారు. దీనిపై స్పందించిన హైకోర్టు దర్యాప్తు సంస్థ, విచారణాధికారిపై ట్రయల్ కోర్టు చేసిన ప్రతికూల వ్యాఖ్యలపై స్టే విధిస్తూ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. అంతేకాకుండా, సిబిఐ కేసులో నిందితులు విడుదలయ్యారు కాబట్టి ఇడి దాఖలు చేసిన మనీ లాండరింగ్ కేసు విచారణను కూడా నిలిపివేయాలని నిందితుల తరపు న్యాయవాదులు కోరగా హైకోర్టు భిన్నంగా స్పందించింది. సిబిఐ రివిజన్ పిటిషన్పై నిర్ణ యం తీసుకునే వరకు మనీ లాండరింగ్ కేసు విచారణను వాయిదా వేయాలని ట్రయల్ కోర్టుకు సూచించింది. ఇటీవల రౌస్ అవెన్యూ కోర్టు లిక్కర్ స్కాం కేసులో కీలక వ్యాఖ్యలు చేసింది. దర్యాప్తు సంస్థలు సిబిఐ, ఇడి దాఖలు చేసిన ఛార్జ్షీట్లలోని కొన్ని అంశాలపై స్పష్టత లేదని, సాక్ష్యాధారాల సేకరణలో జాప్యం జరుగుతోందని కోర్టు అభిప్రాయపడింది. కొందరు నిందితులు తమపై ఉన్న కేసులను కొట్టివేయాలని (డిశ్చా ర్జ్) కోరుతూ దాఖలు చేసిన పిటిషన్లపై రౌస్ అవెన్యూ కోర్టు సానుకూలంగా స్పందించింది. కేవలం ఆరోపణలతో కేసు దర్యాప్తు జరిగిందని, తగి నన్ని ప్రాథమిక ఆధారాలు లేకుండా నిందితులను ఎక్కువ కాలం జైల్లో ఉంచడం లేదా విచారణను సాగదీయడం సరికాదని కోర్టు పేర్కొంది. ఈ క్రమంలోనే 23 మంది నిందితులపై ఉన్న అభియోగాలను కోర్టు కొట్టివేస్తూ వారి లిక్కర్ పాలసీ కేసు నుంచి విముక్తి కల్పించింది. సిబిఐ ప్రస్తు తం ఈ అంశాలన్నింటినీ ఢిల్లీ హైకోర్టులో సవాలు చేసింది. ఆప్ ప్రభుత్వం హయాంలో జరిగిన లిక్కర్ పాలసీ స్కామ్లో భారీగా ముడుపులు చేతులు మారాయని, దీని వెనుక ఉన్న ’సౌత్ గ్రూప్’, ఇతర రాజకీయ నేతల ప్రమేయాన్ని నిరూపించడానికి మరింత లోతుగా దర్యాప్తు జరగా లని సిబిఐ వాదిస్తోంది. ఈ కేసు తదుపరి విచారణ మార్చి 16కు ఢిల్లీ హైకోర్టు వాయిదా వేసింది.
నీట్ యుజి దరఖాస్తు గడువు పెంపు
మనతెలంగాణ/హైదరాబాద్ : దేశవ్యాప్తంగా వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్ (నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్) యుజి (నీట్ యుజి 2026) దరఖాస్తు గడువును నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టిఎ) పొడిగించింది. షెడ్యూల్ ప్రకారం ఆదివారం(మార్చి 8)తో దరఖాస్తు గడువు ముగియగా, దానిని ఈ నెల 11వ తేదీ రాత్రి 9 గంటల వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించింది. మే 3వ తేదీన నీట్ యుజి పరీక్షను నిర్వహించనున్నారు. ఎంబిబిఎస్, బిడిఎస్, బిఎస్ఎంఎస్,బియుఎంఎస్, బిహెచ్ఎంఎస్ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఏటా ఈ పరీక్ష నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇంగ్లీష్, హిందీ, తెలుగుతో పాటు మొత్తం 13 భాషల్లో మే 3న మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు పెన్ను, పేపర్ విధానంలో పరీక్ష జరుగనున్నది.
‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’.. ఒటిటి రిలీజ్ ఎప్పుడంటే..
మాస్ మహరాజ రవితేజ హీరోగా నటించిన లేటెస్ట్ చిత్రం ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’. కిషోర్ తిరుమల దర్శకత్వం వహించిన ఈ సినిమాలో డింపుల్ హయాతి, అషిక రంగనాథ్లు హీరోయిన్లుగా నటించారు. ఈ సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఫర్వాలేదు అనిపించింది. భార్య, ప్రేమించిన అమ్మాయి మధ్య నలిగిపోయే వ్యక్తిగా రవితేజ ఈ సినిమాలో కనిపించారు. అయితే ఈ సినిమా రిలీజై చాలాకాలమే అయినా.. ఒటిటిలో ఇప్పటివరకూ విడుదల కాలేదు. దీంతో అభిమానులు ఈ సినిమా ఎప్పుడు ఒటిటిలో వస్తుందా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ సినిమా ఒటిటి రిలీజ్ డేట్ అధికారికంగా వచ్చేసింది. ప్రముఖ ఒటిటి సంస్థ జి-5లో ఈ సినిమా విడుదల కానుంది. మార్చి 13వ తేదీ నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ కానున్నట్లు జి-5 అధికారికంగా ప్రకటించింది. దీంతో రవితేజ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.
ఇద్దరు మహిళా బీట్ ఆఫీసర్లకు.. ఫారెస్టు సెక్షన్ ఆఫీసర్లుగా పదోన్నతి..
ఇద్దరు మహిళా బీట్ ఆఫీసర్లకు.. ఫారెస్టు సెక్షన్ ఆఫీసర్లుగా పదోన్నతి.. జన్నారం, ఆంధ్రప్రభ
రాజ్యసభకు ఏకగ్రీవమైన వేం నరేందర్ రెడ్డి, సింఘ్వి..
మన తెలంగాణ/హైదరాబాద్ః రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికల్లో భాగంగా రాష్ట్రం నుంచి ఖాళీలేర్పడిన రెండు స్థానాలకూ కాంగ్రెస్ అభ్యర్థులు వేం నరేందర్ రెడ్డి, అభిషేక్ మను సింఘ్వి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సోమవారం మధ్యాహ్నం మూడు గంటలకు నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసిన అనంతరం అసెంబ్లీ అదనపు కార్యదర్శి, రిటర్నింగ్ అధికారి ఉపేందర్ రెడ్డి వారిరువురికీ నియామక (ధృవీకరణ) పత్రాలు అందజేశారు. సర్టిఫికేట్లు అందుకోవడానికి అభిషేక్ మను సంఘ్వి, వేం నరేందర్ రెడ్డి మధ్యాహ్నం అసెంబ్లీకి చేరుకున్నారు. వారిరువురిని అభినందించడానికి పిసిసి అధ్యక్షుడు బి. మహేష్ కుమార్ గౌడ్, రాష్ట్ర మంత్రులు శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర నాయకులూ చేరుకున్నారు. వారంతా తొలుత అసెంబ్లీ ఆవరణలోని సిఎల్పి కార్యాలయానికి చేరుకున్నారు. నామినేషన్ల ఉపసంహరణకు గడువు ముగిసిన అనంతరం వేం, సింఘ్వి మంత్రులు, పార్టీ ఇతర నాయకులతో కలిసి అసెంబ్లీ రిటర్నింగ్ అధికారి ఉపేందర్ రెడ్డి ఛాంబర్కు చేరుకున్నారు. రిటర్నింగ్ అధికారి ఉపేందర్ రెడ్డి రాజ్యసభకు ఏకగ్రీవమైన వేం నరేందర్ రెడ్డికి, అభిషేక్ మను సింఘ్వికి సర్టిఫికేట్లు అందజేశారు. అభినందన మందార మాల.. సర్టిఫికేట్లు అందుకున్న వేం నరేందర్ రెడ్డి, అభిషేక్ మను సింఘ్వికి పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ శుభాకాంక్షలు తెలియజేస్తూ సన్మానించారు. మంత్రులు, పార్టీ ఇతర నాయకులూ వారిని అభినందించారు.
trump2countries |పశ్చిమాసియా యుద్ధ జ్వాలలు… నాయకత్వం మారితే పరిస్థితి మారేదా?
trump2countries |పశ్చిమాసియా యుద్ధ జ్వాలలు… నాయకత్వం మారితే పరిస్థితి మారేదా? trump2countries |అణు
పుస్తకాలు మానవాళికి మార్గదర్శకాలగును….
పుస్తకాలు మానవాళికి మార్గదర్శకాలగును…. బిజెపి నాయకులు బాజీరావు పటేల్ ముధోల్, ఆంధ్రప్రభ :
ఎట్టకేలకు ఓటీటీలోకి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’.. #RaviTeja#BharthaMahasayulakuWignyapthi#ZEE5
విలీన గ్రామాల అభివృద్ధి లక్ష్యం…
విలీన గ్రామాల అభివృద్ధి లక్ష్యం… ప్రగతి ప్రణాళిక ర్యాలీ ని ప్రారంభిస్తున్న మున్సిపల్
సాఫ్ట్బాల్ పోటీల్లో బాలికల జట్టుకు ప్రథమ స్థానం
సాఫ్ట్బాల్ పోటీల్లో బాలికల జట్టుకు ప్రథమ స్థానం – బాలుర జట్టు ద్వితీయ
తెలంగాణలో రజాకార్ల రాజ్యం నడుస్తోంది: రాంచందర్ రావు
మన తెలంగాణ/హైదరాబాద్ః రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నది కాంగ్రెస్సా లేక ఒవైసీ పాలన నడుస్తున్నదా? అని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు. రాష్ట్రంలో రజాకార్ల రాజ్యం నడుస్తున్నదని ఆయన సోమవారం ఆగ్రహం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు. ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకోవాలనుకున్నా ముందుగా మజ్లీస్ అధినేత, లోక్సభ సభ్యుడు అసదుద్దీన్ ఒవైసీ అనుమతి తీసుకుంటున్నారని ఆయన ధ్వజమెత్తారు. పాలన ఒవైసీ చేతుల్లో ఉందని ఆయన విమర్శించారు. ప్రజల కోసం కాదు ఒవైసీ కోసం పాలన చేస్తున్నట్లు ఉందని ఆయన దుయ్యబట్టారు. కేంద్ర మంత్రి బండి ధ్వజం పదవీ విరమణ చేసిన ప్రభుత్వ ఉద్యోగులకు బకాయిలు చెల్లించేందుకు ప్రభుత్వం వద్ద డబ్బులు లేవని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ధ్వజమెత్తారు. కాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం జర్నలిస్టులకు, మూసీ పరివాహక ప్రజలకు భూమి ఇస్తామని చెప్పారని ఆయన తెలిపారు. ఫీజు రీ-యంబర్స్మెంట్ నిధులు, విద్యార్థినిలకు ఎలక్ట్రిక్ స్కూటీలు కొనిస్తామని చెప్పడం ఆశ్చర్యంగా ఉందన్నారు. పైగా అసద్ పిలుపునిస్తే వేల కోట్ల రూపాయలు సమీకరిస్తామని చెప్పడం ఆశ్చర్యంగా ఉందని ఆయన సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
గ్రామ అభివృద్ధికి ప్రజల భాగస్వామ్యం అవసరం…
గ్రామ అభివృద్ధికి ప్రజల భాగస్వామ్యం అవసరం… నర్సంపేట రూరల్, ఆంధ్రప్రభ : నర్సంపేట
అంగరంగ వైభవంగా అగ్ని గుండాల మహోత్సవం…
అంగరంగ వైభవంగా అగ్ని గుండాల మహోత్సవం… పూర్ణకుంభంతో ఎమ్మెల్యే మందుల సామెల్ కి
క్యూట్ మెసేజ్తో ప్రియురాలిని పరిచయం చేసిన సాయి శ్రీనివాస్
హైదరాబాద్: ప్రస్తుతం ఎక్కడ చూసిన పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. టాలీవుడ్లోనూ ఇదే ట్రెండ్ కొనసాగుతోంది. రీసెంట్గా విజయ్ దేవరకొండ, రష్మికలు పెళ్లి చేసుకోగా.. అల్లు శిరీష్ కూడా వివాహ బంధంలోకి అడుగుపెట్టాడు. ఈ లిస్ట్లోకి యువ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కూడా చేరిపోయినట్లు వార్తలు వచ్చాయి. ఆదివారం కావ్య అనే అమ్మాయితో శ్రీనివాస్ నిశ్చితార్థం జరిగిందంటూ కొన్ని ఫోటోలు సోషల్మీడియాలో చెక్కర్లు కొట్టాయి. అయితే తన జీవిత భాగస్వామిని శ్రీనివాస్ ఇన్స్టాగ్రామ్ వేదికగా పరిచయం చేశాడు. ఆదివారం జరిగింది నిశ్చితారం కాదని.. అది కేవలం ఓ చిన్న వేడుక మాత్రమే అని పేర్కొన్నాడు. త్వరలోనే తేదీలను ప్రకటిస్తానని అన్నాడు. ఇన్స్టాగ్రామ్లో కావ్యతో కలిసి దిగిన ఫోటోలను షేర్ చేసిన శ్రీనివాస్.. ‘‘కావ్యమ్మకు.. జీవితానికి అందమైన సమయం ఉంది. అది నిన్ను నా ప్రపంచంలోకి తీసుకొచ్చింది. నా జీవితంలోకి వచ్చినందుకు, సరైన సమయంలో నాపై విశ్వాసం ఉంచినందుకు, పాజిటివిటీ, అశేష చిరు నవ్వులతో నింపినందుకు థ్యాంక్స్. నీ మోముపై కూడా చిరు నవ్వులను ఎప్పటికీ వాడిపోనివ్వను. మనం కలిసి జీవించే క్షణం కోసం ఎంతో వేచి చూస్తున్నా.. - ప్రేమతో నీ శ్రీని’’ అని రాసుకొచ్చాడు. దీంతో ఈ జంటకు అభిమానులు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు చెబుతున్నారు. View this post on Instagram A post shared by Sreenivas bellamkonda (@sreenivasbellamkonda)
కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో కష్టాలు తప్పవు
కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో కష్టాలు తప్పవు సెక్యూరిటీ గార్డు పేషంట్లకు ఓపీలు రాయడం
అచ్చంపేటలో ‘ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక’
అచ్చంపేటలో ‘ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక’ అచ్చంపేట, ఆంధ్రప్రభ : రాష్ట్ర
ఘనంగా స్వయం పరిపాలన దినోత్సవం స్టేషన్ ఘన్ పూర్, ఆంధ్రప్రభ : స్టేషన్
దశాబ్ద కాలపు నాలా సమస్యకు ‘ప్రజాపాలన’లో మోక్షం…
దశాబ్ద కాలపు నాలా సమస్యకు ‘ప్రజాపాలన’లో మోక్షం… యుద్ధప్రతిపదికన పూడికతీత పనులుహనుమాన్ బస్తీ,
Ap Cm Keynote : వైకుంఠపాళి కావొద్దు Andhra Prabha SPL News
Ap Cm Keynote : వైకుంఠపాళి కావొద్దు Andhra Prabha SPL News
కోవర్టు రాజకీయాలు మానుకోవాలి… తొర్రూరు, ఆంధ్రప్రభ : కన్నతల్లి లాంటి కాంగ్రెస్ పార్టీకి
రేషన్ బియ్యం పట్టివేత…. –15,క్వింటాల రేషన్ బియ్యం, ట్రాలీ ఆటో స్వాధీనం, చిట్యాల,
పేద కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్యాణ లక్ష్మి – షాదీ ముబారక్
పేద కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్యాణ లక్ష్మి – షాదీ ముబారక్ అర్హులందరికీ
రైతుల సొమ్ముతో రాహుల్ బంధు పథకం…
రైతుల సొమ్ముతో రాహుల్ బంధు పథకం… సిరిసిల్ల, ఆంధ్రప్రభ : తెలంగాణ ముఖ్యమంత్రి
ప్రపంచకప్ మనదైంది.. టీం ఇండియా నెక్ట్స్ షెడ్యూల్ ఏంటంటే..
ఐసిసి టి-20 ప్రపంచకప్-2026 విజేతగా భారత్ నిలిచింది. ఆదివారం కివీస్తో జరిగిన ఫైనల్ మ్యాచ్లో 96 పరుగుల తేడాతో గెలిచి ట్రోఫీని సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో భారత్ తదుపరి షెడ్యూల్ ఏంటని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రపంచకప్ తర్వాత ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రారంభంకానుంది. మార్చి 28 నుంచి మే 31 వరకూ ఈ లీగ్ జరుగనుంది. ఆ తర్వాత భారత్ షెడ్యూల్ మొదలవుతుంది. జూన్ నెలలో అఫ్ఘనిస్తాన్ జట్టు భారత్లో పర్యటిస్తుంది. ఇందులో ఓ టెస్ట్, వన్డే సిరీస్ జరుగుతుంది. టెస్ట్ మ్యాచ్ న్యూ చంఢీఘడ్లో జరుగుతుంది. అనంతరం వన్డేలు జూన్ 14, 17, 20 తేదీల్లో ధర్మశాల, లక్నో, చెన్నై వేదికలుగా జరుగుతాయి. ఆ తర్వాత భారత్ జూలై నెలలో పరిమిత ఓవర్ల సిరీస్ కోసం ఇంగ్లండ్లో పర్యటిస్తుంది. ఈ పర్యటనలో 5 టి-20లు, 3 వన్డులు జరుగనున్నాయి. టి-20లు జూలై 1, 4, 7, 9, 11 తేదీల్లో చెస్టర్-లీ-స్ట్రీట్, మాంచెస్టర్, నాటింగ్హామ్, బ్రిస్టల్, సౌతాంప్టన్ వేదికలుగా జరుగుతాయి. వన్డేలు ఎడ్జ్బాస్టన్, కార్డిఫ్, లార్డ్స్ వేదికలుగా.. జూలై 14, 16, 19 తేదీల్లో జరుగుతాయి. అనంతరం భారత జట్టు ఆగస్టు-సెప్టెంబర్ నెలల్లో 2 టెస్టులు, 2 టి-20ల సిరీస్ కోసం శ్రీలంకలో పర్యటిస్తుంది. దీని తర్వాత సెప్టెంబర్-అక్టోబర్ నెలల్లో ఏషియన్ గేమ్స్ జరుగుతాయి. ఆ తర్వాత భారత జట్టు స్వదేశంలో అఫ్ఘనిస్తాన్తో 3 టి-20లు, 3 వన్డేల సిరీస్లు ఆడుతుంది. అనంతరం స్వదేశంలోనే వెస్టిండీస్తో 5 మ్యాచ్ల టి-20 సిరీస్ జరుగుతుంది. అక్టోబర్-నవంబర్ నెలల్లో భారత జట్టు న్యూజిలాండ్ పర్యటనకు వెళ్తుంది. ఇందులో 2 టెస్టులు, 3 వన్డేలు, 5 టి-20లు జరుగనున్నాయి. ఈ ఏడాది చివర్లో శ్రీలంక జట్టు భారత్లో పర్యటిస్తుంది. ఈ పర్యటనలో 3 వన్డేలు, 3 టి-20లు జరుగుతాయి.
ఉద్యోగ భద్రత కల్పించాలి నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపిన టీఎస్ యుటిఎఫ్, ఉపాధ్యాయులు
ప్రభుత్వ ఆసుపత్రుల్లో క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు
ప్రభుత్వ ఆసుపత్రుల్లో క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు వైరా శాసన సభ్యులు మలోత్ రాందాస్
BSS Celebrates Lavish Roka With Kaavya Reddy
Young hero Bellamkonda Sai Sreenivas, who recently scored a big hit with his last outing Kishkindhapuri, is currently busy with multiple film commitments and has several exciting projects lined up. Amid this professional high, the actor also stepped into a new and joyous phase of his personal life. Yesterday, a lavish and traditional roka ceremony […] The post BSS Celebrates Lavish Roka With Kaavya Reddy appeared first on Telugu360 .
గాఢ నిద్రలో ఉపాధ్యాయుడు… కోటగిరి, ఆంధ్రప్రభ : మండలకేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత
KCR : ఏమయ్యా పెద్దమనిషీ.. చెప్పి ఎన్నిరోజులయింది? ఏ మయింది?
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పిన పని ఒక్కటీ చేయరు
అలరించిన మాక్ పార్లమెంట్ కమ్మర్ పల్లి, ఆంధ్రప్రభ : కమ్మర్ పల్లి మండలం
కోకాపేటలో ప్రారంభానికి సిద్ధమైన అల్లు సినిమాస్ మల్టీప్లెక్స్ #AlluCinemas#Kokapet#Hyderabad
మ్యాదరిపేటలో తీరని విషాదం…. దండేపల్లి, ఆంధ్రప్రభ : విద్యుత్ షాక్కు గురై మృతి
సమగ్ర శిక్ష ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలి…
సమగ్ర శిక్ష ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలి… నల్ల బ్యాడ్జీలతో నిరసన… చిట్యాల, ఆంధ్రప్రభ
కల్తీ మాఫియా గుట్టురట్టు.. భారీగా నకిలీ పదార్ధాలు స్వాధీనం.
గచ్చిబౌలి: హైదరాబాద్ గచ్చిబౌలిలో పోలీసులు కల్తీ మాఫియా గుట్టు రట్టు చేశారు. 5 వేల లీటర్ల కల్తీ వంటనూనే, 5 టన్నుల కల్తీ గోధుమ పిండి స్వాధీనం చేసుకున్నారు. మొత్తం రూ.21 లక్షల విలువ చేసే నకిలీ పదార్ధాలను సీజ్ చేశారు. గచ్చిబౌలిలోని ఓ గోదాములో కల్తీ ఆహార పదార్ధాలు ఉన్నట్లు సమాచారం అందుకున్న ఎస్ఒటి పోలీసులు దాడులు నిర్వహించారు. నిత్యావసర వస్తువులు కల్తీ చేస్తున్న ఇద్దరిని అరెస్టు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఉచిత వైద్య శిభిరానికి అపూర్వ స్పందన …
ఉచిత వైద్య శిభిరానికి అపూర్వ స్పందన … కమ్మర్ పల్లి, ఆంధ్రప్రభ :
Telangana : ఖమ్మంలో కవిత అరెస్ట్
మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఖమ్మం పోలీసులు అరెస్ట్ చేశారు
అంగన్ వాడి పిల్లలకు విద్య సామగ్రి పంపిణీ…
అంగన్ వాడి పిల్లలకు విద్య సామగ్రి పంపిణీ… కమ్మర్ పల్లి, ఆంధ్రప్రభ :
బోర్డు పరీక్షల్లో చాట్జీపీటీతో చీటింగ్.. 81 మంది సస్పెన్షన్ #ChatGPT#BoardExams#MassCopying
Chandrababu : ముగ్గురు పిల్లలు.. ముద్దు ఇదే నా నినాదం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు జనాభా పెరుగుదలపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు
Sancharame from Epic: Feels like an Epic Melody in every way
The first single from EPIC – FIRST SEMESTER, titled “Sancharame,” arrives as a refreshing musical experience that blends soulful melody with lyrical richness. Composer Hesham Abdul Wahab delivers a gentle yet emotionally resonant composition that instantly impresses. The highlight of the track lies in the evocative and beautiful lyrics written by Goreti Venkanna, who crafts […] The post Sancharame from Epic: Feels like an Epic Melody in every way appeared first on Telugu360 .
బందరుని మోడల్ నియోజకవర్గంగా మార్చి చూపిస్తా
బందరుని మోడల్ నియోజకవర్గంగా మార్చి చూపిస్తా మచిలీపట్నం – ఆంధ్రప్రభ : మచిలీపట్నం
Police | కవిత అరెస్టు Police | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ :
లంచం తీసుకుంటూ రెడ్హ్యాండెడ్గా పట్టుబడిన సైబర్క్రైమ్ ఎస్సైలు
హైదరాబాద్: ఎల్బీనగర్ సైబర్క్రైమ్ పోలీస్ స్టేషన్కు చెందిన ఇద్దరు ఎస్సైలు ఎసిబికి చిక్కారు. రూ.లక్ష లంచం తీసుకుంటుండగా.. అవినీతి నిరోధక శాఖ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఓ కేసులో నిందితుడికి 41 నోటీసులు ఇచ్చేందుకు ఎస్సైలు లంచం డిమాండ్ చేశారు. ఫిర్యాదుదారు నుంచి లంచం తీసుకుంటుండగా.. బాబునాయక్, ప్రమోద్ను ఎసిబి అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఆ పోలీస్స్టేషన్లో సోదాలు నిర్వహించారు.
మధ్యాహ్న భోజన నాణ్యతపై కలెక్టర్ ఆగ్రహం..
మధ్యాహ్న భోజన నాణ్యతపై కలెక్టర్ ఆగ్రహం.. ప్రధానోపాధ్యాయుడు, ఉపాధ్యాయురాలికి షోకాజ్ నోటీస్ జారీ,జిల్లా
బీజేపీతోనే నగరాభివృద్ధి.. వరంగల్ అభివృద్ధిపై కేంద్రం ప్రత్యేక నజర్వరంగల్ కు భారీగా నిధులు
ఇందిరమ్మ రాజ్యమంటే ఇండ్లు కూలగొట్టుడేనా? : కెటిఆర్
హైదరాబాద్: ఆలోచించి ఓటెయ్యాలని, మోసపోతే గోసపడ్తం అని ఆనాడే మాజీ సిఎం కెసిఆర్ ప్రజలకు చెప్పారని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ తెలిపారు. సిఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం మూడు సార్లు రైతుబంధు ఎగ్గొట్టిందని అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో కెటిఆర్ పర్యటించారు. కెటిఆర్ సమక్షంలో పలువురు నేతలు, కార్యకర్తలు పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. పైసాపైసా కూడబెట్టుకుని పేదలు ఇల్లు కట్టుకుంటుంటే.. రేవంత్ సర్కార్ మహబూబ్ నగర్ లో దివ్యాంగుల ఇండ్లను సైతం కూలగొట్టిందని, ఖమ్మం జిల్లా వెలుగుమట్లలో 1000 ఇండ్లను కాంగ్రెస్ ప్రభుత్వం కూలగొట్టిందని విమర్శించారు. బఫర్ జోన్ లో ఉండొద్దని సిఎం రేవంత్ రెడ్డి కొత్త సుద్దులు చెబుతున్నాడని, కొడంగల్ నియోజకవర్గం కోస్గిలోని రెడ్డికుంట రేవంత్ సొంత ఇల్లు చెరువులో ఉందని ఎద్దేవా చేశారు. బఫర్ జోన్లు, శిఖం భూములు పేదలకే..పెద్దొళ్లకు ఉండవా? అని..ఇందిరమ్మ రాజ్యమంటే ఇండ్లు కూలగొట్టుడేనా?అని కెటిఆర్ ప్రశ్నించారు. వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలని చెప్పి వెయ్యి రోజులైనా అమలు చేయలేదని, ఉచిత బస్సు తప్ప ఒక్క పథకమైనా పెట్టిండ్రా? అని..ప్రశ్నించారు. కెసిఆర్ రూ.10 లక్షలతో దళిత బంధు ఇచ్చారని తెలియజేశారు. రూ. 12 లక్షలు ఎప్పుడు ఇస్తారని దళితులు ఎదురు చూస్తున్నారని, తాము అధికారంలోకి వస్తే రూ.12 లక్షలు ఇస్తామని రేవంత్ రెడ్డి చెప్పారని కెటిఆర్ పేర్కొన్నారు. రూ. 2500 ఎప్పుడు ఇస్తారని మహిళలు, రూ. 4వేల పింఛన్ కోసం 40 లక్షల మంది ఎదురుచూస్తున్నారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ కోసం రూ. 1000 కోట్ల బంధు పెట్టారని, అశోక్ నగర్ వచ్చి నిరుద్యోగులకు హామీ ఇచ్చారని, నిరుద్యోగులకు ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారని అన్నారు. ఇచ్చిన హామీలకు బడ్జెట్ లో నిధులు కేటాయించాలని, ఇప్పటి వరకు చట్టబద్దత చేయలేదని, ఆరుగ్యారెంటీలకు చట్టబద్దత కల్పించేలా ఒత్తిడి తెస్తామని డిమాండ్ చేశారు. 16 నుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీలో ప్రైవేట్ మెంబరు బిల్లు పెడతామని, ప్రైవేట్ మెంబరు బిల్లు పాసయ్యేలా కృషి చేస్తామని అన్నారు. ప్రతీ ఒక్కరూ బిఆర్ఎస్ తో కలిసి రావాలని, మనమందరం కలిసి ప్రభుత్వం మెడలు వంచుదామని పిలుపునిచ్చారు. మళ్లీ కెసిఆర్ రావాలని రాష్ట్రంలోని ప్రతీ వ్యక్తికి అర్థమైందని కెటిఆర్ స్పష్టం చేశారు.
అనుమతి లేని బాణాసంచా తయారు చేస్తే కఠిన చర్యలు…
అనుమతి లేని బాణాసంచా తయారు చేస్తే కఠిన చర్యలు… కృష్ణా జిల్లా కలెక్టర్,
వెలుగుమట్ల బాధితులకు న్యాయం జరగాలంటూ కవిత ధర్నా
ఖమ్మం: ఖమ్మం జిల్లా వెలుగుమట్ల బాధితులకు న్యాయం జరిగేంత వరకూ అండగా ఉంటామని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. సోమవారం ఖమ్మం నగరంలోని అంబేద్కర్ భవనంలో వెలుగుమట్ల బాధితులను ఆమె పరామర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఇప్పటివరకూ బాధితులకు ప్రభుత్వం అండగా లేదని విమర్శించారు. ప్రభుత్వం తరఫున వారికి వైద్య సహాయం కూడా అందలేదని మండిపడ్డారు. అనంతరం ఖమ్మం జడ్పి కూడలిలో కవిత ఆందోళనకు దిగారు. వెలుగుమట్ల బాధితులకు న్యాయం జరగాలని ధర్నా చేపట్టారు. బాధితులతో కలిసి జడ్పి కూడలిలో రోడ్డుపై బైఠాయించారు. దీంతో ఇరువైపుల భారీగా వాహనాలు నిలిచిపోయాయి. వెంటనే పోలీసులు అక్కడికి చేరుకొని సర్ది చెప్పడంతో ఆమె నిరసనను విరమించుకున్నారు.
గ్రామ అభివృద్ధిలో వార్డు సభ్యుల పాత్రకీలకం..
గ్రామ అభివృద్ధిలో వార్డు సభ్యుల పాత్రకీలకం.. జుక్కల్ కామారెడ్డి, ఆంధ్రప్రభ : గ్రామాభివృద్ధిలో
41 Notices | రూ.లక్ష లంచంతో… ఏసీబీ వలలో ఇద్దరు ఎస్ఐలు 41
9mar2026 |షా(క్రా)కర్స్…ఆనందం..ఆకాశం… !
9mar2026 | షా(క్రా)కర్స్…ఆనందం..ఆకాశం… ! సిక్సర్ల వడగళ్ళు..ఫోర్ల పరవళ్ళు…ఆకాశమే హద్దుగా చెలరేగిన మనోళ్ళు
Exclusive: NBK Mounting Pressure on his Producers
Nandamuri Balakrishna has commenced the shoot of NBK111 directed by Gopichand Malineni. This mass entertainer will complete shoot soon and the team is eyeing a Dasara release. An official announcement for the same will be made very soon. A number of producers are competing for the 112th film of Balayya and the actor is mounting […] The post Exclusive: NBK Mounting Pressure on his Producers appeared first on Telugu360 .
పూజా సామాగ్రితో కాలువలో పడిన ₹2 లక్షలు #Surat #Gujarat #FireStaff #CashRecovery #ViralNews
అనంతపురం జిల్లాకు ఆర్డిటి సేవలు అవసరం
అనంతపురం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వై. మధుసూదన్ రెడ్డి విశాలాంధ్ర,ఉరవకొండ (అనంతపురం జిల్లా) : అత్యంత వెనకబడిన అనంతపురం జిల్లాకు ఆర్డిటి లాంటి స్వచ్ఛంద సంస్థల యొక్క సేవలు ఎంతైనా అవసరమని డిసిసి అధ్యక్షులు వై. మధుసూదనారెడ్డి తెలిపారు. ఆర్డిటి సంస్థను రక్షించాలని ఫారిన్ రెగ్యులరైజేషన్ యాక్ట్ (ఎఫ్ సి ఆర్ ఏ) పునరుద్ధరించాలని కోరుతూ సోమవారం అఖిలపక్ష పార్టీలు ప్రజాసంఘాల ఆధ్వర్యంలో ఉరవకొండలో ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ ధర్నా కార్యక్రమంలో పాల్గొన్న డిసిసి […] The post అనంతపురం జిల్లాకు ఆర్డిటి సేవలు అవసరం appeared first on Visalaandhra .
TG |త్వరలోనే జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు..
TG | త్వరలోనే జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు.. జిల్లా కలెక్టర్, అధికారుల తో
కమ్యూనిటీ హాల్ ప్రారంభం…. మంగళగిరి, ఆంధ్రప్రభ : నియోజకవర్గం తాడేపల్లి పట్టణంలోని నులకపేటలో
‘ఇప్పుడు దాని గురించి ఆలోచన ఎందుకు’.. రిటైర్మెంట్పై సూర్య
అహ్మదాబాద్: ఆదివారం జరిగిన టి-20 ప్రపంచకప్-2026 ఫైనల్ మ్యాచ్లో టీం ఇండియా ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. న్యూజిలాండ్ను 96 పరుగుల తేడాతో చిత్తుగా ఓడించి మూడోసారి టి-20 ప్రపంచకప్ను అందుకుంది. ఈ విజయంలో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ పాత్ర ఎంతో ఉంది. ధోనీ, రోహిత్ శర్మల తర్వాత భారత్కు టి-20 ప్రపంచకప్ను అందించాడు సూర్య. అంతేకాక.. కెప్టెన్గా బాధ్యతలు చేపట్టిన తొలి దఫాలోనే జట్టును మెగా టోర్నీలో విజేతగా నిలిపి ధోనీ సరసన చేరాడు. అయితే ఈ మ్యాచ్కి ముందు సూర్యకుమార్ యాదవ్ రిటైర్మెంట్ గురించి ఎన్నో వార్తలు వచ్చాయి. 35 ఏళ్ల సూర్యకుమార్.. ఫైనల్ మ్యాచ్ గెలిచినా.. ఓడినా.. రిటైర్మెంట్ ప్రకటిస్తాడని ఊహాగానాలు పుట్టుకొచ్చాయి. అయితే సూర్య ఈ వార్తలకు ఒకే ఒక జవాబుతో ఫుల్స్టాప్ పెట్టాడు. మ్యాచ్ అనంతరం కోచ్ గౌతమ్ గంభీర్తో కలిసి సూర్యకుమార్ మీడియా సమావేశంలో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా సూర్యని ఓ విలేకరి రిటైర్మెంట్ గురించి ప్రశ్నించాడు. దీనికి సూర్య ‘‘అంతా బాగానే ఉంది కదా.. ఇప్పుడు దాని గురించి ఆలోచన ఎందుకు’’ అని జావాబిచ్చాడు.
మహిళలు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి
జిల్లా కలెక్టర్ కె. వెట్రి సెల్వి… విశాలాంధ్ర ఏలూరు: మహిళల సాధికారతకు ప్రభుత్వం ఎన్నో పధకాలను అమలు చేస్తున్నదని , వాటిని సద్వినియోగం చేసుకుని ప్రతీ మహిళా ఆర్ధికంగా బలోపేతం కావాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి చెప్పారు. స్థానిక సి.ఆర్. రెడ్డి కళాశాల ఆడిటోరియం లో ఆదివారం జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను కలెక్టర్ జ్యోతిని వెలిగించి ప్రారంభించారు. కార్యక్రమంలో జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివకిశోర్, ఎమ్మెల్యేలు బడేటి రాధాకృష్ణయ్య (చంటి), చింతమనేని ప్రభాకర్, […] The post మహిళలు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి appeared first on Visalaandhra .
విశ్వ విజేతకు శుభాకాంక్షలు…. కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు శ్రీకాకుళం, ఆంధ్రప్రభ
నూతన వధూవరులకు పెళ్లి వస్త్రాలు అందజేత
విశాలాంధ్ర-ధర్మవరం; పట్టణంలోని శ్రీనివాసా నగర్ లో గల శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో, ఆలయ కమిటీ ఆధ్వర్యంలో బెంగళూరు అరుణ్ కుమార్, నామాల శ్రీనివాసులు దాతల ద్వారా ఉచితంగా మంజునాథ్, అనూష వధూవరులకు తాళిబొట్టు, కాలిమెట్టలు, వివాహానికి సంబంధించిన వస్త్రాలు అందజేశారు. సందర్భంగా ఆలయ కమిటీ అధ్యక్షుడు చెన్నం శెట్టి జగదీశ్వర్ ప్రసాద్ మాట్లాడుతూ నూతన వధూవరులు పేద కుటుంబం అయినందున ఈ సహకారం అందించడం జరిగిందని తెలిపారు. అనంతరం వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలియజేశారు. […] The post నూతన వధూవరులకు పెళ్లి వస్త్రాలు అందజేత appeared first on Visalaandhra .
160 Crores |రిలీజ్ కి ముందే రికార్డ్..
160 Crores | రిలీజ్ కి ముందే రికార్డ్.. 160 Crores |
కస్తూరిబా గాంధీ బాలిక విద్యాలయంలో ఆరవ తరగతికి ప్రవేశాల కొరకు దరఖాస్తు చేసుకోండి
ఎంఈఓ రాజేశ్వరి దేవివిశాలాంధ్ర ధర్మవరం : పట్టణములోని మోటుమర్ల గ్రామం వద్దగల కస్తూరిబా గాంధీ బాలిక విద్యాలయంలో (కేజీబీవీ) ఆరవ తరగతి ప్రవేశం కొరకు దరఖాస్తు చేసుకోవాలని ఎంఈఓ రాజేశ్వరి దేవి తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆన్లైన్ దరఖాస్తులు మార్చి 12వ తేదీ నుండి ప్రారంభమవుతుందని, దరఖాస్తులు ఏప్రిల్ ఒకటవ తేదీ వరకు మాత్రమే స్వీకరించబడుతాయని తెలిపారు. అనంతరం ఎంపిక జాబితా ఏప్రిల్ 13న విడుదల చేస్తామని తెలిపారు. ప్రతి పాఠశాలలో ఆరవ తరగతిలో […] The post కస్తూరిబా గాంధీ బాలిక విద్యాలయంలో ఆరవ తరగతికి ప్రవేశాల కొరకు దరఖాస్తు చేసుకోండి appeared first on Visalaandhra .
వైసిపి హయాంలో జరిగిన తప్పులను సరిచేస్తున్నాం: చంద్రబాబు
అమరావతి: కూటమి ప్రభుత్వం వచ్చాక.. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశామని ఎపి సిఎం చంద్రబాబు నాయడు తెలిపారు. గత ప్రభుత్వం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొచ్చి అడ్డగోలుగా వ్యవహరించారని, వైసిపి హయాంలో భూములను చెరబట్టారని అన్నారు. నంద్యాల జిల్లాలో సిఎం పర్యటించారు. కొత్తబురుజులో పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పాస్ పుస్తకాలపై, సర్వే రాళ్లపై మాజీ సిఎం వైసిపి జగన్ మోహన్ రెడ్డి ఫోటోలు ఏంటి? అని..ఇదేంటని అడిగితే.. బాధితులపైనే కేసులు పెట్టారని విమర్శించారు. వైసిపి హయాంలో జరిగిన తప్పులను సరిచేస్తున్నామని, రికార్డులు తారుమారు చేయకుండా..పక్కాగా పాస్ పుస్తకాలు, క్యూఆర్ కోడ్ తో పాస్ పుస్తకాలను ఇస్తున్నామని తెలియజేశారు. తప్పులను సరిచేసి.. మీ భూములను మీకు అప్పగిస్తామని, గత ఐదేళ్ల లో అన్నీ వివాదాలే, కుంభకోణాలేనని మండిపడ్డారు. తాను శ్రీవారి భక్తుడని..అలిపిరి ఘటనలో ఆ దేవుడే తనను కాపాడాడని ఆనందాన్ని వ్యక్తం చేశారు. గత పాలకులు తిరుమల పవిత్రతను దెబ్బతీసే ప్రయత్నం చేశారని, తిరుమల ప్రసాదాన్ని సైతం కల్తీ చేశారని, మద్యాన్ని కల్తీ చేసి.. వేలమంది ప్రాణాలు తీశారని ధ్వజమెత్తారు. మీ జీవితాలు, ఆరోగ్యంతో ఆడుకున్నారని, ఎన్ డిడిబి రిపోర్టులో ఉన్నదే ఆనాడు చెప్పానని చంద్రబాబు పేర్కొన్నారు.
Rs.66 lakh |ఇన్సూరెన్స్ చేయించి మరీ….
Rs.66 lakh | ఇన్సూరెన్స్ చేయించి మరీ…. Rs.66 lakh | ఆంధ్రప్రభ,
తాళాలు వేసిన ఇళ్లే లక్ష్యంగా ..
చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు అరెస్టుబంగారం, వెండి, నగదు స్వాధీనంవివరాలు వెల్లడించిన ఏలూరు ఎస్పీ
చాట్జీపీటీతో కాపీయింగ్.. మహారాష్ట్రలో 81 మంది ఉద్యోగులపై వేటు
మహారాష్ట్రలో 10, 12వ తరగతి పరీక్షల్లో భారీగా మాస్ కాపీయింగ్ నిందితులపై ఎఫ్ఐఆర్లు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన అధికారులుమహారాష్ట్రలో ఇటీవల జరిగిన 10, 12వ తరగతి బోర్డు పరీక్షల్లో భారీ స్థాయిలో మాస్ కాపీయింగ్ జరిగినట్లు వెలుగులోకి వచ్చింది. విద్యార్థులకు అక్రమంగా సహాయం చేసినందుకు గాను 81 మంది పరీక్షా సిబ్బందిని మహారాష్ట్ర విద్యా బోర్డు సస్పెండ్ చేసింది. ఈ వ్యవహారంలో కొందరు సిబ్బంది సమాధానాల కోసం చాట్జీపీటీ వంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సాధనాలను […] The post చాట్జీపీటీతో కాపీయింగ్.. మహారాష్ట్రలో 81 మంది ఉద్యోగులపై వేటు appeared first on Visalaandhra .
t20highlight |సంజూ శాంసన్ ప్రయాణం… చిన్న గ్రామం నుంచి జాతీయ స్థాయికి
t20highlight | సంజూ శాంసన్ ప్రయాణం… చిన్న గ్రామం నుంచి జాతీయ స్థాయికి
నాణ్యమైన భోజనాని అందించాలి.. రాచూర్ సర్పంచ్ గున్నేళ్ల శ్రీనివాస్…. వెల్దండ, ఆంధ్రప్రభ :
ప్లాస్టిక్ రహిత గ్రామంగ చేయడమే లక్ష్యం..
ప్లాస్టిక్ రహిత గ్రామంగ చేయడమే లక్ష్యం.. చిట్యాల, ఆంధ్రప్రభ : చిన్న కాపర్తి
Delhi Liquor Policy Case: High Court Issues Notice to Kavitha and Others
The Delhi liquor policy case has taken a fresh legal turn. The Delhi High Court has issued notices to several accused in the case, including K. Kavitha, former Delhi Chief Minister Arvind Kejriwal, and former Deputy Chief Minister Manish Sisodia. The notices came after the Central Bureau of Investigation filed a revision petition challenging the […] The post Delhi Liquor Policy Case: High Court Issues Notice to Kavitha and Others appeared first on Telugu360 .
కరూర్ తొక్కిసలాట కేసు.. విజయ్కి సీబీఐ మరోసారి నోటీసులు
గత సంవత్సరం చోటుచేసుకున్న కరూర్ తొక్కిసలాటకు సంబంధించిన కేసులో ప్రముఖ నటుడు, టీవీకే అధినేత విజయ్కి కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ మరోసారి నోటీసులు జారీ చేసింది. ఈ నెల 10 విచారణకు హాజరు కావాలని అందులో పేర్కొంది. ఈ కేసులో విజయ్ని సీబీఐ గతంలో విచారించింది. తాజాగా మరోసారి విచారించడానికి సమన్లు జారీ చేసింది. జనవరి నెలలో రెండు పర్యాయాలు సీబీఐ అతనిని విచారించింది. గత సంవత్సరం సెప్టెంబర్ 27న కరూర్లో విజయ్ నిర్వహించిన ప్రచార […] The post కరూర్ తొక్కిసలాట కేసు.. విజయ్కి సీబీఐ మరోసారి నోటీసులు appeared first on Visalaandhra .
Nara Lokesh Launches Major Retaining Wall Project Near Prakasam Barrage
Andhra Pradesh Minister Nara Lokesh has taken a major step to fulfill a long standing demand of residents in the Tadepalli Mahanadu region. The minister laid the foundation stone for a massive retaining wall along the right side of the Krishna River below Prakasam Barrage. The project is expected to bring lasting protection to thousands […] The post Nara Lokesh Launches Major Retaining Wall Project Near Prakasam Barrage appeared first on Telugu360 .
Sensational Advance Sales for Dhurandhar: The Revenge
Dhurandhar: The Revenge is the sequel for Dhurandhar and the film releases on March 19th with special premiere shows planned from March 18th evening. Right after the trailer of Dhurandhar: The Revenge was out, the makers have opened the advance bookings on a full-fledged note. All the national multiplex chains have opened the bookings and […] The post Sensational Advance Sales for Dhurandhar: The Revenge appeared first on Telugu360 .
Is Pawan Kalyan Trying to Bring Vijay’s TVK into the NDA?
Janasena chief and Andhra Pradesh Deputy Chief Minister Pawan Kalyan is believed to be playing a quiet but important role in efforts to bring actor Vijay and his party Tamilaga Vettri Kazhagam, closer to the National Democratic Alliance. Vijay is entering electoral politics for the first time with strong confidence and a massive fan following […] The post Is Pawan Kalyan Trying to Bring Vijay’s TVK into the NDA? appeared first on Telugu360 .
అధ్యాపకులు ఆచార్యులుగా పదోన్నతి
అధ్యాపకులు ఆచార్యులుగా పదోన్నతి పరకాల, ఆంధ్రప్రభ : పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల
కాకినాడ, పోలవరం జిల్లాల్లో పెద్దపులి కలకలం
కాకినాడ, పోలవరం జిల్లాల్లో పెద్దపులి సంచారం స్థానికులను తీవ్ర భయాందోళనలకు గురిచేస్తోంది. ఏలేశ్వరం, అడ్డతీగల మండలాల పరిధిలోని అటవీ ప్రాంతాలు, గ్రామాలను ఆనుకుని పులి తిరుగుతుండటంతో అటవీ అధికారులు అప్రమత్తమయ్యారు. కాకినాడ జిల్లా ఏలేశ్వరం మండలం మర్రివీడు పంచాయతీ పరిధిలోని పరింతడకలో ఉన్న పామాయిల్ తోటలో ఓ గేదె, దూడపై పెద్దపులి దాడి చేసింది. సమాచారం అందుకున్న అటవీ అధికారులు అక్కడికి చేరుకుని పులి అడుగుజాడలను గుర్తించారు. వెంటనే మర్రివీడుతో పాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలను అప్రమత్తం […] The post కాకినాడ, పోలవరం జిల్లాల్లో పెద్దపులి కలకలం appeared first on Visalaandhra .
Media Watch: Questions Over Selection Process at Women Journalists’ Felicitation
The Telangana government’s Women’s Day programme honouring women journalists has sparked a discussion within media circles over the process used to select invitees. While many appreciated the initiative and said the event was well organised, some journalists pointed out that several senior women journalists were not invited. At the same time, a major concern raised […] The post Media Watch: Questions Over Selection Process at Women Journalists’ Felicitation appeared first on Telugu360 .
వన్ కె ర్యాలీ.. చిట్యాల, ఆంధ్రప్రభ : నేటి కాలంలో ప్రతి ఒక్కరు
విజయ్ సినిమాకు మరో షాక్.. రిలీజ్ మరింత లేటుగా..
రాజకీయాలపై పూర్తిగా దృష్టి పెట్టేందుకు తమిళ స్టార్ హీరో విజయ్ సినిమాలకు గుడ్బై చెప్పిన విషయం తెలిసిందే. అయితే చివరిగా ఆయన నటించిన చిత్రం ‘జన నాయగన్’. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరిలో విడుదల కావాల్సింది. కానీ, అనుకోని అడ్డంకులు ఏర్పడి సినిమా విడుదల ఆగిపోయింది. ప్రస్తుతం ఈ సినిమా విడుదల కేసు కోర్టులో ఉంది. ఈ సినిమాను రివైజింగ్ కమిటీ వీక్షించాలి. కానీ, కమిటీలో ఒక సభ్యుడు అనారోగ్యం కారణంగా సినిమా స్క్రీనింగ్ చివరి నిమిషంలో వాయిదా పడింది. దీంతో సినిమా రిలీజ్ మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉంది. అన్ని సమస్యలు తీరితే సినిమాను ఫిబ్రవరిలో రిలీజ్ చేద్దామని భావించారు. కానీ, అది జరగలేదు. ఆ తర్వాత ఏప్రిల్లో సినిమాను విడుదల చేయాలని ప్లాన్ చేశారు. ఇంకా రివ్యూ కమిటీ వీక్షించి రిపోర్ట్ ఇస్తే.. సినిమా విడుదలకు మార్గం సుగమం అవుతుంది. కానీ, అది ఇంకా ఆలస్యం అయ్యేలా ఉంది. దీంతో ఏప్రిల్లో కూడా సినిమా రిలీజ్ అయ్యేలా కనిపించడం లేదు. మరోవైపు విజయ్ పుట్టిన రోజు నాడు దీన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే ఆలోచన ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. జూన్ 22న విజయ్ పుట్టినరోజు కావడంతో జూన్ 18న దీన్ని రిలీజ్ చేయాలని భావిస్తున్నట్లు సమాచారం.

26 C