మావోయిస్టులపై రేవంత్ రెడ్డి ద్వంద్వ వైఖరి: బండి సంజయ్
మావోయిస్టుల విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ద్వంద్వ వైఖరిని అవలంభిస్తున్నారని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ విమర్శించారు. అర్బన్ నక్సల్స్ను కమిటీల్లో వేస్తున్నారని, లొంగిపోయిన మాజీలను ప్రోత్సహిస్తున్నారని ఆయన శనివారం విలేకరుల సమావేశంలో విమర్శించారు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ద్వంద్వ విధానం అవలంబిస్తున్నారు. లొంగి పోయిన మావోయిస్టులను పిలిచి ప్రోత్సహిస్తున్నారని, మరోవైపు అర్బన్ నక్సలైట్ భావజాలమున్న వాళ్లను కమిటీలు, కమిషన్లలో వేస్తున్నారని ఆయన దుయ్యబట్టారు. అర్బన్ నక్సలైట్ ఆధ్వర్యంలో వేసిన కమిషన్ కు విలువేముందని ఆయన ప్రశ్నించారు. విద్యా రంగం అభ్యున్నతి కోసం సిఫారసులు చేయకుండా ఉపాధ్యాయుల జీతాలను తగ్గించాలని చెబుతున్న విద్యా కమిషన్ రిపోర్టును చెత్త బుట్టలో వేయాలని, లేకపోతే మూసీలో పడేయాలని, రిపోర్ట్ ఇచ్చిన వ్యక్తులకే నైతికత లేదని ఆయన విమర్శించారు. ఎవరినీ సంప్రదించకుండా ఏకపక్షంగా ఏసీ గదుల్లో కూర్చుని రూపొందించిన నివేదిక అని ఆయన అన్నారు. ఉపాధ్యాయుల మనోభావాలను దెబ్బ తీసి అవమానించడమే అవుతుంది ఆయన తెలిపారు. ఉపాధ్యాయులు ఏకం కావాలని. ఉపాధ్యాయులకు తమ పార్టీ అండగా ఉంటుందని ఆయన భరోసా ఇచ్చారు. ఉపాధ్యాయుల జీతాలను తగ్గించాలని చెప్పడం సిగ్గు చేటని ఆయన అన్నారు. విద్యావేత్తలు లేని విద్యా కమిషన్ ఇదని ఆయన విమర్శించారు. విద్యా శాఖకు మంత్రి లేరనే విషయాన్ని కూడా గుర్తించని కమిషన్ ఎందుకు? అని ఆయన ప్రశ్నించారు. చాక్ పీసులకు పైసల్లేక, స్కావెంజర్లు లేక స్కూళ్లు అల్లాడుతుంటే పరిష్కార మార్గాలు చూపడం లేదని ఆయన దుయ్యబట్టారు. కనీస ఉత్తీర్ణత మార్కులను 35 నుండి 45కు పెంచడం దుర్మార్గం అని, పేద విద్యార్థులు స్కూల్ స్థాయిలోనే ఫెయిలై ఉన్నత విద్యకు దూరమయ్యే ప్రమాదం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. విద్యావేత్తలు, ఉపాధ్యాయ సంఘాలతో, విద్యార్థుల తల్లిదండ్రుల అభిప్రాయాలను తీసుకోకుండా రూపొందించిన ఏకపక్ష నివేదిక ఇది అని ఆయన విమర్శించారు. ఇండ్ల కూల్చివేతలో రేవంత్ రెడ్డికి గిన్నిస్ రికార్డు ఖాయం అని ఆయన అన్నారు. కూల్చి వేతల ప్రభుత్వం అని ఇండ్లు కూలుస్తున్నారని. గుడులను కూలుస్తున్నారని, ఇదేవిదంగా చేసే ప్రజలే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చి వేస్తారని ఆయన హెచ్చరించారు. ప్రధాని నరేంద్ర మోడి ప్రభుత్వం 4 కోట్ల ఇండ్లను కట్టించి ముందుంటే, కాంగ్రెస్ కూల్చివేతల్లో ముందుంది ఉందని కేంద్ర మంత్రి బండి సంజయ్ విమర్శించారు.
on8countries|ఇరాన్పై దాడులను సమర్థించుకున్న నెతన్యాహు
on8countries| ఇరాన్పై దాడులను సమర్థించుకున్న నెతన్యాహు on8countries | క్షిపణి స్థావరాలు, రెవల్యూషనరీ
ఫార్ములా ఈ కార్ రేస్ కేసు.. ఐఏఎస్ అధికారి అరవింద్కుమార్ సస్పెండ్
ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో ఐఏఎస్ అధికారి అరవింద్కుమార్ను రాష్ట్ర ప్రభుత్వం సస్పెండ్ చేసినట్టుగా తెలిసింది. ఇప్పటికే అరవింద్ కుమార్ను ప్రాసికూట్ క్యూట్ చేయడానికి కేంద్రం అనుమతించింది. అరవింద్ కుమార్ పై ఈ కార్ రేస్ కు సంబంధించి అవినీతి ఆరోపణలు, అధికార దుర్వినియోగం, విధుల్లో నిర్లక్ష్యం, ప్రభుత్వ ఆదేశాలను ఉల్లంఘించడంతో శాఖాపరమైన క్రమశిక్షణ చర్యల్లో భాగంగా ప్రభుత్వం సస్పెండ్ చేసినట్టుగా సమాచారం. విచారణ పూర్తయ్యే వరకు ఈ సస్పెండ్ కొనసాగనున్నట్టు తెలిసింది. ఇప్పటికే ఈ కేసులో క్రిమినల్ కేసు నమోదు కాగా ఎఫ్ఐఆర్ నమోదు చేసి కేసును ఏసిబి దర్యాప్తు చేస్తోంది. రెండు రోజుల క్రితం ప్రభుత్వం చేసిన ఐఏఎస్ల బదిలీల్లో అరవింద్ కుమార్ను ప్రభుత్వం వెయిటింగ్ లో ఉంచింది. అరవింద్కుమార్ను రాష్ట్ర ప్రభుత్వం సస్పెండ్ చేసిన తర్వాత ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వానికి తెలియచేసింది.
Chandrababu : వేట్లపాలం ప్రమాద ఘటనస్థలికి చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు వేట్లపాలెం పేలుడు ప్రాంతాన్ని పరిశీలించారు.
Gold |గల్ఫ్ యుద్ధ ప్రభావంతో మళ్లీ భగ్గుమన్న బంగారం, వెండి ధరలు
Gold | గల్ఫ్ యుద్ధ ప్రభావంతో మళ్లీ భగ్గుమన్న బంగారం, వెండి ధరలు
బాణాసంచా కేంద్రంలో భారీ పేలుడు
. ఇప్పటివరకు 21 మంది కార్మికుల మృతి. తీవ్ర గాయాలతో ఆసుపత్రికి పదిమంది తరలింపు. 50 మీటర్ల 60 మీటర్లు దూరంలో పడిన మృతదేహాలు. మృతులలో మహిళలు. భారీ శబ్దంతో ఉలిక్కిపడ్డ చుట్టుపక్క గ్రామాలు. సంఘటన స్థలంలో సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్న కలెక్టర్, ఎస్పీ విశాలాంధ్ర – సామర్లకోట : సామర్లకోట మండలం వేట్లపాలెం గ్రామంలో సూర్య శ్రీ ఫైర్ వర్క్స్ బానాసంచ కేంద్రంలో భారీ విస్ఫోటనం జరిగింది. ఈ భారీ పేలుడు ఘటనలో 21 మంది […] The post బాణాసంచా కేంద్రంలో భారీ పేలుడు appeared first on Visalaandhra .
Drones |డ్రోన్లకు దరఖాస్తుల ఆహ్వానం.
Drones | డ్రోన్లకు దరఖాస్తుల ఆహ్వానం. Drones | దండేపల్లి, ఆంధ్రప్రభ :
ఇరాన్లో బాలికల పాఠశాలపై దాడి.. 40 మంది మృతి
టెహ్రాన్: ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న విషయం తెలిసిందే. ఉదయం నుంచి ఇరాన్పై ఇజ్రాయెల్-అమెరికా కలిసి సంయుక్త దాడులు చేస్తున్నాయి. ఈ క్రమంలో హార్మోజ్గాన్ ప్రావిన్స్లోని ఓ బాలికల పాఠశాలపై జరిగిన దాడిలో 40 మంది మృతి చెందినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. మరో 45 మంది గాయపడినట్లు పేర్కొంది. ఇరాన్ పారామిలిటరీ ‘ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కోర్’కు ఈ ప్రాంతంలో స్థావరం ఉంది. అమెరికా, ఇజ్రాయెల్లు ఈ ఘటనపై స్పందించలేదు.
February 28 |విద్యార్థుల్లో దాగి ఉన్న మేధాశక్తిని గుర్తించవచ్చు
February 28 | విద్యార్థుల్లో దాగి ఉన్న మేధాశక్తిని గుర్తించవచ్చు కార్పొరేటర్ మరుపల్ల
ఇరాన్, ఇజ్రాయెల్లోని పౌరులకు భారత ఎంబసీ అడ్వైజరీ #Iran#Israel#IndianEmbassy#Advisory#EmergencyAlert
దండేపల్లి, ఆంధ్రప్రభ : దండేపల్లి మండలం వెల్గనూర్,గుడిరేవు ఉన్నత పాఠశాలలో శనివారం ఘనంగా
కమ్మర్ పల్లి, ఆంధ్రప్రభ ; జాతీయ వైజ్ఞానిక దినోత్సవాన్ని పురస్కరించుకొని కమ్మర్ పల్లి
మధ్యప్రాచ్యంలో విమాన రాకపోకలకు అంతరాయం… ఎయిర్లైన్స్ సేవల రద్దు
అమెరికా–ఇజ్రాయెల్ ఇరాన్పై చేపట్టిన దాడుల ప్రభావం మధ్యప్రాచ్య దేశాలపై పడింది.
Exhibition |విద్యార్థుల సృజనాత్మకత వెలికితియాలి..
Exhibition | విద్యార్థుల సృజనాత్మకత వెలికితియాలి.. శాస్త్రీయ ఆలోచనలు పెంచుకోవాలిఘనంగా నేషనల్ సైన్స్
Tirumala |లడ్డు ప్రసాదంపై నిజాలు అంశంపై చర్చ…
Tirumala | లడ్డు ప్రసాదంపై నిజాలు అంశంపై చర్చ… పవర్ పాయింట్ ప్రజెంటేషన్…హాజరైన
విశాలాంధ్ర-రాప్తాడు : హంపాపురం సమీపంలోని శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కళాశాలలో జాతీయ సైన్స్ డే వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా కళాశాల కరస్పాండెంట్ శ్రీ వి.బి.ఆర్. శర్మ మాట్లాడుతూ, విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించడమే ఈ వేడుకల ముఖ్య ఉద్దేశమని తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు తమ మేధస్సుకు పదును పెడుతూ రూపొందించిన పేపర్ ప్రెజెంటేషన్, పోస్టర్ ప్రెజెంటేషన్ మరియు వినూత్నమైన టెక్నికల్ మోడల్స్ను ప్రదర్శించి అందరినీ ఆకట్టుకున్నారు.ఈ వేడుకలకు శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం […] The post ఘనంగా సైన్స్ డే వేడుకలు appeared first on Visalaandhra .
Andhra Prabha Smart Edition|AP|వేట్లపాలెంలో పేలుడు .. 23మంది ఆహుతి
ఆంధ్రప్రభ స్మార్ట్ ఎడిషన్, ఎపి, 28.02.26 వేట్లపాలెంలో పేలుడు..23మంది ఆహుతిప్రతి ఇంటికి క్యూ
సామర్లకోట పేలుడులో మృతులు వీరే
సామర్లకోట మండలంలోని వేట్లపాలెంలో బాణసంచా తయారీ పరిశ్రమలో భారీ పేలుడు సంభవించింది
శ్రీ వెంకటేశ్వర స్వామి కల్యాణోత్సవంలో పాల్గొన్న ఎంపీ
శ్రీ వెంకటేశ్వర స్వామి కల్యాణోత్సవంలో పాల్గొన్న ఎంపీ చిలుపూర్, ఆంధ్రప్రభ : చిల్పూర్
‘వీసా’ చిత్రం నుంచి ‘అనగా అనగా అమెరికా’ లిరికల్ సాంగ్
యువ హీరో అశోక్ గల్లా నటించిన లేటెస్ట్ చిత్రం ‘వీసా’: వింటారా సరదాగా’. ఉద్భవ్ రఘు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో శ్రీ గౌరీ ప్రియ హీరోయిన్గా నటిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ దశలో ఉంది. తాజాగా ఈ సినిమా నుంచి ‘అనగా అనగా అమెరికా’ అంటూ సాగే పాట లిరికల్ వీడియోని చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ సినిమాకి విజయ్ బుల్గానిన్ సంగీతం అందించాడు. ఈ పాటకి సనారె సాహిత్యం అందించగా.. సంజిత్ హెగ్డే ఆలపించాడు. రొమాంటిక్ కామెడీ డ్రామాగా, అమెరికా నేపథ్యంలో ఈ సినిమా రూపొందుతోంది. మీరు కూడా ‘అనగా అనగా అమెరికా’ పాటను వినేయండి...
Andhra Prabha Smart Edition|TS|మఠాలను కూలుస్తారా/23మంది ఆహుతి
ఆంధ్రప్రభ స్మార్ట్ ఎడిషన్, తెలంగాణ, 28.02.26 మఠాలను కూలుస్తారా…. హరీశ్ ఆగ్రహంగ్రేటర్ లో
బ్రహ్మోత్సవాలకు చల్లమల్ల కృష్ణారెడ్డికి ఆహ్వానం..
బ్రహ్మోత్సవాలకు చల్లమల్ల కృష్ణారెడ్డికి ఆహ్వానం.. మునుగోడు, ఆంధ్రప్రభ : నల్లగొండ జిల్లా మునుగోడు
బస్ స్టాప్ ప్రారంభం.. చౌటుప్పల్, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్
గ్రామీణ స్థాయి నుండి ఆరోగ్య వ్యవస్థను మెరుగుపరిస్తే ఇటువంటి ఘటనలు జరగవు
కల్తీ పాలు మృతులకు 50 లక్షలు పరిహారం ఇవ్వాలి సీపీఐ జాతీయ నేత డాక్టర్ కె నారాయణ రాజమండ్రి కిమ్స్ ఆసుపత్రిలో భాదితులను పరామర్శించిన సీపీఐ బృందం రాజమండ్రి : గ్రామీణ స్థాయి నుండి ఆరోగ్య వ్యవస్థను పటిష్టపరచాలని అప్పుడే ఇటువంటి ప్రమాదాలను నివారించవచ్చని సిపిఐ జాతీయ కంట్రోల్ కమిషన్ చైర్మన్ డాక్టర్ కె నారాయణ తెలిపారు. శనివారం ఉదయం రాజమండ్రిలో ఇటీవల కల్తీ పాల వల్ల ప్రమాద సందర్భంగా కిమ్స్ ఆస్పత్రిలో జాయిన్ అయినా బాధితులు […] The post గ్రామీణ స్థాయి నుండి ఆరోగ్య వ్యవస్థను మెరుగుపరిస్తే ఇటువంటి ఘటనలు జరగవు appeared first on Visalaandhra .
Andhra Pradesh : బాణసంచా తయారీ కేంద్రాలు... మృత్యు లోగిళ్లకు నిలయాలు
ఆంధ్రప్రదేశ్ లో బాణసంచా తయారీ కేంద్రాల్లో పేలుళ్లు ప్రాణాలు తీస్తున్నాయి
ఈడెన్ గార్డెన్స్ పిచ్ను పరిశీలించిన గంగూలీ.. ఎవరికి అనుకూలమంటే..
ఐసిసి టి-20 ప్రపంచకప్లో భాగంగా ఆదివారం అత్యంత కీలకమైన మ్యాచ్ జరుగనుంది. వెస్టిండీస్, భారత్ మధ్య జరిగే మ్యాచ్ ఇరు జట్లకు ముఖ్యమైనదే. ఈ మ్యాచ్లో గెలిచి జట్టు సెమీ ఫైనల్కి.. ఓడిన జట్టుకు ఇంటికి వెళ్తుంది. దీంతో ఈ ఆసక్తికర పోరు కోసం అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగే ఈ మ్యాచ్లో పిచ్ చాలా కీలక పాత్ర పోషిస్తుంది. సాధారణంగా ఈడెన్ గార్డెన్స్లో పిచ్ అంటే బౌలింగ్కి అనుకూలిస్తుంది. కానీ, ఈసారి బ్యాటింగ్కి అనుకూలమైన పిచ్ని ఏర్పాటు చేసినట్లు సమాచారం. ప్రస్తుతం బెంగాల్ క్రికెట్ అసోషియేషన్ అధ్యక్షుడిగా ఉన్న భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ పరిశీలిచారు. ఈ విషయాన్ని క్యూరేటర్ సుజన్ ముఖర్జీ తెలిపారు. గంగూలీ పిచ్ విషయయంలో హర్షం వ్యక్తం చేశారని ముఖర్జీ పేర్కొన్నారు. బ్యాటర్లకు ఎక్కువ అనుకూలంగా ఉంటుందని.. అదే సమయంలో మంచి లైన్ అండ్ లెంగ్త్కు కట్టుబడి ఉంటే బౌలింగ్ కూడా బాగానే సహకారం అందుతుందని స్పష్టం చేశారు.
కరుణగిరి వద్ద ట్రాఫిక్ నిబంధనలు..
కరుణగిరి వద్ద ట్రాఫిక్ నిబంధనలు.. కరుణగిరి పుణ్యక్షేత్ర యాత్రా మహోత్సవాలకు క్రైస్తవ భక్తులువిరామం
Basara | బాసర ఆలయం మూసివేత Basara | బాసర (నిర్మల్ జిల్లా)
పేలుడు ఘటనపై చంద్రబాబు దిగ్భ్రాంతి
ఆంధ్రప్రదేశ్ లోని బాణాసంచా పేలుడుపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు
విశాలాంధ్ర – పెద్దకడబూరు (కర్నూలు) : మండల పరిధిలోని జాలవాడి గ్రామంలో శనివారం ఎమ్మిగనూరు డీఎస్పీ భార్గవి పర్యవేక్షణలో ఆపరేషన్ వజ్ర పహార్ లో భాగంగా కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా కోసిగి సీఐ మంజునాథ్, పెద్దకడబూరు ఎస్ఐ నిరంజన్ రెడ్డి ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించారు. అనుమానిత ప్రాంతాల్లో, షాపుల్లో, ఇళ్లల్లో, పంట పొలాలు గంజాయి, మద్యం, గుట్కాలు, నాటుసారాపై పోలీసులు సోదాలు చేశారు. అనంతరం డీఎస్పీ గ్రామస్తులతో సమావేశం నిర్వహించారు. గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ […] The post జాలవాడిలో కార్డన్ సెర్చ్ appeared first on Visalaandhra .
విద్యార్థులు సైంటిస్టులు గా ఎదగాలి..
విద్యార్థులు సైంటిస్టులు గా ఎదగాలి.. సైంటిస్టులు గా ఎదిగితే ఒక లక్ష రూపాయలు
ఏపీలో భారీ పేలుడు.. 21 మంది మృతి.. మృతదేహాలన్నీ చెల్లాచెదురు
ఆంధ్ర్రప్రదేశ్ లో ఘోర ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 21 మంది మరణించారు
అట్టహాసంగా ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ
ఎన్టీఆర్ భరోసా పింఛన్లు అవ్వాతాతలకు వరం విశాలాంధ్ర – పెద్దకడబూరు (కర్నూలు) : మండల పరిధిలోని వివిధ గ్రామాలలో శనివారం ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ అట్టహాసంగా జరిగింది. పెద్దకడబూరు గ్రామంలో టీడీపీ రైతు విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి నరవ రమాకాంతరెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి నరవ శశిరేఖ, సీనియర్ నాయకులు బసలదొడ్డి ఈరన్న, మండల అధ్యక్షులు గవిగట్టు మల్లికార్జున, జిల్లా ప్రధాన కార్యదర్శి కోడిగుడ్ల ఏసేపు, మండల ఉపాధ్యక్షులు నల్లమల విజయ్ కుమార్ అవ్వాతాతలకు […] The post అట్టహాసంగా ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ appeared first on Visalaandhra .
Students |ఘనంగా సైన్స్ దినోత్సవం
Students | ఘనంగా సైన్స్ దినోత్సవం Students | తిర్యాణి, ఆంధ్రప్రభ :
జాతీయ సైన్స్ డే సందర్భంగా శ్రీవత్స స్కూల్ ర్యాలీ
విశాలాంధ్ర–రాజాం: జాతీయ సైన్స్ డే పురస్కరించుకుని శ్రీవత్స ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఆధ్వర్యంలో ఈరోజు పట్టణంలోని మెయిన్ సెంటర్లో ఘనంగా సైన్స్ డే ర్యాలీ నిర్వహించారు. విద్యార్థులు శాస్త్ర విజ్ఞానానికి సంబంధించిన నినాదాలు చేస్తూ ర్యాలీని ఉత్సాహభరితంగా కొనసాగించారు.సైన్స్ ప్రాముఖ్యతను తెలియజేస్తూ, శాస్త్రీయ దృక్పథం పెంపొందించుకోవాలని విద్యార్థులు ప్రజలకు అవగాహన కల్పించారు. ర్యాలీ సందర్భంగా పట్టణంలో చైతన్య వాతావరణం నెలకొంది.ఈ కార్యక్రమంలో శ్రీవత్స స్కూల్ చైర్మన్ శ్రీమతి తులసి రెడ్డి, ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు పెద్ద సంఖ్యలో […] The post జాతీయ సైన్స్ డే సందర్భంగా శ్రీవత్స స్కూల్ ర్యాలీ appeared first on Visalaandhra .
ఆసుపత్రి నిర్మాణ పనులను పరిశీలించిన మంత్రి
ఆసుపత్రి నిర్మాణ పనులను పరిశీలించిన మంత్రి 150 పడకల ఆసుపత్రి నిర్మాణ పనులు
విద్యార్థులు సైన్స్ పట్ల అవగాహన కలిగి ఉండాలి..
చిట్యాల, ఆంధ్రప్రభ : విద్యార్థులు చిన్నతనం నుండే సైన్స్ పట్ల అవగాహన కలిగి
గ్రంథాలయాధికారి వీరనారాయణరెడ్డి సేవలు అమోఘం
విశాలాంధ్ర-రాప్తాడు : మండల కేంద్రంలోని శాఖా గ్రంథాలయంలో గ్రేడ్-3 లైబ్రేరియన్గా పనిచేస్తున్న వీర నారాయణరెడ్డి శనివారం తన 33 ఏళ్ల సుదీర్ఘ సర్వీసు పూర్తి చేసుకుని పదవీ విరమణ పొందారు. ఈ సందర్భంగా గ్రంథాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వీడ్కోలు సభలో జిల్లా కేంద్ర గ్రంథాలయ కార్యదర్శి పి.కమ్మన్న మాట్లాడుతూ 1993లో గ్రంథాలయ శాఖలో ప్రవేశించిన వీరనారాయణ రెడ్డి, జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో పనిచేస్తూ పాఠకుల మన్ననలు పొందారు. రాప్తాడు గ్రంథాలయంలో పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే యువతకు […] The post గ్రంథాలయాధికారి వీరనారాయణరెడ్డి సేవలు అమోఘం appeared first on Visalaandhra .
Science Lab |నాణ్యమైన విద్యాబోధనకు ప్రభుత్వం ప్రత్యేక కృషి
Science Lab | నాణ్యమైన విద్యాబోధనకు ప్రభుత్వం ప్రత్యేక కృషి Science Lab
పారదర్శకంగా, పకడ్బందీగా జరుగుతున్న ఇంటర్ పరీక్షలు
జిల్లా కలెక్టర్ డా. ఎన్.ప్రభాకరరెడ్డివిశాలాంధ్ర,సీతానగరం : జిల్లాలో ఇంటర్మీడియట్ పరీక్షలు అత్యంత పారదర్శకంగా, పకడ్బందీగా జరుగుతున్నాయని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్.ప్రభాకరరెడ్డి వెల్లడించారు. శనివారంనాడు మండలంలోని జోగింపేటలో స్కూల్ ఆఫ్ ఎక్స్ లెన్స్ పరీక్షా కేంద్రంలో జరుగుతున్న ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలను కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేశారు. పరీక్షా కేంద్రంలో విద్యార్థులకు కల్పించిన వసతులు, నిబంధనల అమలు తీరును స్వయంగా పరిశీలించిన ఆయన సంతృప్తిని వ్యక్తం చేశారు. ఈసందర్భంగా కలెక్టర్ అధికారులకు పలు సూచనలు, మార్గదర్శకాలను జారీ […] The post పారదర్శకంగా, పకడ్బందీగా జరుగుతున్న ఇంటర్ పరీక్షలు appeared first on Visalaandhra .
ఆసక్తి రేపుతున్న మృత్యుంజయ్.. ట్రైలర్ విడుదల చేసిన ఎన్టీఆర్
మృత్యుంజయ్.. హుస్సేన్ షా కిరణ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ట్రైలర్ను స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ తన ఎక్స్ ఖాతా ద్వారా విడుదల చేశారు. తన స్నేహితుడు, ఈ చిత్ర నిర్మాత సన్నీ గుణ్ణం (సందీప్ గుణ్ణం) కోసం ఆయన ఈ ట్రైలర్ను లాంచ్ చేసి, చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ తన స్నేహితుడి గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. సన్నీ గుణ్ణం నా జీవితంలో చాలా ఏళ్లుగా ఒక ముఖ్యమైన వ్యక్తి. […] The post ఆసక్తి రేపుతున్న మృత్యుంజయ్.. ట్రైలర్ విడుదల చేసిన ఎన్టీఆర్ appeared first on Visalaandhra .
ఎపి ఆర్థిక వ్యవస్థకు కేంద్రం చేయూతనిచ్చింది: చంద్రబాబు
అమరావతి: సూపర్ సిక్స్ పథకాన్ని.. సూపర్ హిట్ చేశామని ఎపి సిఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. ఢిల్లీలో మన పరపతి పెరిగిందని, కేంద్రం సహకరిస్తోందని అన్నారు. విజయనగరం జిల్లా ను పర్యటించారు. చీపురుపల్లిలో నిర్వహించిన సభలో సిఎం మాట్లాడారు. అధిక పెన్షన్లు ఇస్తున్న ఏకైక రాష్ట్రం ఎపి అని కొనియాడారు. వైసిపి పాలనలో అరాచకం రాజ్యమేలిందని, గత ప్రభుత్వం అందరినీ వేధించిందని విమర్శించారు. తనను జైల్లో పెట్టారని.. అయినా కుంగిపోలేదని తెలియజేశారు. రాష్ట్రాన్ని బాగుచేయమని చెప్పి.. తమకు అధికారం ఇచ్చారని, వెంటిలేటర్ పై ఉన్న ఎపి ఆర్థిక వ్యవస్థకు కేంద్రం చేయూతనిచ్చిందని చంద్రబాబు పేర్కొన్నారు. ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం చిత్తశుద్ధితో పనిచేస్తున్నామని, 3 జిల్లాల్లోని ఇరిగేషన్ ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తామని, పోలవరం నుంచి విశాఖకు గోదావరి నీళ్లు.. గోదావరి నీళ్లను వంశధార ద్వారా తరలిస్తామని అన్నారు. సంపద సృష్టించి.. పేదలకు పంచుతామని, ప్రజల పాస్ పుస్తకాలపై గత పాలకుల ఫొటోలు వేసుకున్నారని, భూములను ఆధీనంలో పెట్టుకుని.. అడ్డగోలుగా వ్యవహరించారని మండిపడ్డారు. తాను అందరి వాడినని.. పేదలు ఎక్కడుంటే అక్కడ ఉంటానని, పేదరికం లేని సమాజాన్ని చూడటమే తన లక్ష్యమని చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.
ఇలా దాడులు చేయడం పిరికిపంద చర్య..గట్టిగా బదులిస్తాం…
అమెరికా, ఇజ్రాయెల్ దాడులపై ఇరాన్ తీవ్ర ఆగ్రహం అధికారం, బలంతోనే సమాధానం చెబుతామని ఇరాన్ తీవ్ర హెచ్చరిక చర్చలు జరుగుతుండగానే దాడులు చేయడం సరికాదని వ్యాఖ్యఐక్యరాజ్యసమితి వెంటనే జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తిదేశ రక్షణ కోసం పూర్తి బలంతో విరుచుకుపడతామని స్పష్టీకరణ అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా నిర్వహించిన వైమానిక దాడులపై ఇరాన్ ఆ ్రగహం వ్యక్తం చేసింది. దేశ సార్వభౌమాధికారంపై జరిగిన ఈ దాడికి అధికారం, బలంతోనే సమాధానం చెబుతామని ఇరాన్ విదేశాంగ శాఖ శనివారం ఒక ప్రకటనలో […] The post ఇలా దాడులు చేయడం పిరికిపంద చర్య..గట్టిగా బదులిస్తాం… appeared first on Visalaandhra .
Astrologer |హోలీ పండుగ తేదీలపై స్పష్టత
Astrologer | హోలీ పండుగ తేదీలపై స్పష్టత అర్చకులు కాటేపల్లి శ్రీనివాస శర్మ
పర్వతగిరి మండల కేంద్రంలో నెక్ సహకారంతో ఎగ్ కార్ట్ లను పంపిణీ
చేసిన రాష్ట్ర మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు,చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ఎర్రబెల్లి వినీత్ రావు పర్వతగిరి ఫిబ్రవరి28 జనం …
ఆర్టీసీ బస్సు…లారీ ఢీకొని 15 మందికి గాయాలు
సదాశివపేట ఫిబ్రవరి 28(జనం సాక్షి)సదాశివపేట జాతీయ రహదారి 65 పై బైపాస్ రోడ్డులోని మూలమలుపు వద్ద శనివారం ఘోర రోడ్డు …
కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ..
కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ.. లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేస్తున్న
Vishnu Vinyasam was leaked – Sree Vishnu shocks Industry
King of Entertainment Sree Vishnu shocked entire Industry by revealing that his latest release, Vishnu Vinyasam, movie first half was leaked. He stated that they had to rush the second half and finish shoot worth of 20 days in 7 days to release the film at the earliest. He revealed the shocking facts at Funtastic […] The post Vishnu Vinyasam was leaked – Sree Vishnu shocks Industry appeared first on Telugu360 .
ఉపాధి హామీ పనుల్లో ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రమదానం
అచ్చంపేట, ఆంధ్రప్రభ ; తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేయాలనే
Vetlapalem |భారీ పేలుడు..నలుగురు మృతి
Vetlapalem | భారీ పేలుడు..నలుగురు మృతి Vetlapalem | వేట్లపాలెం బాణసంచా తయారీ
Sudden |విద్యార్థులు లక్ష్యసాధనకు కష్టపడి చదవాలి
Sudden | విద్యార్థులు లక్ష్యసాధనకు కష్టపడి చదవాలి పది, ఇంటర్ విద్యార్థులు పబ్లిక్
సిసి రోడ్డు పనులు ప్రారంభం.. చెన్నూర్, ఆంధ్రప్రభ : పట్టణంలోని 9వ వార్డు
మీ ప్రభుత్వాన్ని చేజిక్కించుకోండి..మీకు అమెరికా అండగా ఉంది…
: ఇరాన్ ప్రజలకు ట్రంప్ సందేశంఇది చారిత్రక అవకాశం, మీ ప్రభుత్వాన్ని చేజిక్కించుకోండి అంటూ ఇరాన్ ప్రజలకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పిలుపునిచ్చారు. ఇరాన్లో సైనిక చర్యను ధృవీకరిస్తూ ఆయన 8 నిమిషాల నిడివి గల ఒక వీడియో సందేశాన్ని విడుదల చేశారు. ఈ సందేశంలో ఇరాన్ భద్రతా దళాలకు తీవ్ర హెచ్చరికలు జారీ చేస్తూనే, ప్రజలకు కీలక సూచనలు చేశారు. ఇరాన్లో ప్రస్తుతం అధికారంలో ఉన్న ప్రభుత్వాన్ని కూల్చివేయడమే లక్ష్యంగా అమెరికా సైనిక దాడులు […] The post మీ ప్రభుత్వాన్ని చేజిక్కించుకోండి..మీకు అమెరికా అండగా ఉంది… appeared first on Visalaandhra .
28thFebCartoon|ఆంధ్రప్రభలో నేటి కార్టూన్ ఔరా
28thFebCartoon| ఆంధ్రప్రభ ‘ఔరా’లో తమిళనాడు రాజకీయాల చమక్కు 28thFebCartoon| తమిళనాడులో వేడెక్కిన రాజకీయం-మారుతున్న
మన నగరాలు.. నిలబడగలవా? ముంచుకొస్తున్న పెను ముప్పు!!
మున్సిపల్ అధికారులను నిలదీసిన కౌన్సిలర్లు…
మున్సిపల్ అధికారులను నిలదీసిన కౌన్సిలర్లు… ఎమ్మిగనూరు టౌన్, ఆంధ్రప్రభ : కోతుల బావి
త్రిపుర గవర్నర్ ను కలిసిన బీజేపీ నాయకులు
ఆలేరు, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గ కేంద్రానికి చెందిన
కాకినాడ జిల్లా వేట్లపాలెంలో భారీ పేలుడు
అమరావతి: కాకినాడ జిల్లా సామర్లకోట మండలం వేట్లపాలెంలో భారీ పేలుడు సంభవించింది. 20మంది మృతి చెందారు. ఘటన జరిగిన ప్రాంతంలో భయానక వాతావరణం నెలకొంది. సూర్యశ్రీ ఫైర్ వర్క్స్ బాణా సంచా తయారీ కేంద్రంలో టపాసులు తయారు చేస్తుండగా ఒక్కసారిగా పేలుడుతో అగ్నిప్రమాదం జరిగింది. పేలుడు ధాటికి సమీపంలోని నివాసాలు ధ్వంసమయ్యాయి. పరిశ్రమ చుట్టు పక్క గ్రామాల్లో దట్టంగా పొగ అలముకుంది. పేలుడు సమయంలో30 మంది ఉన్నట్లు సమాచారం. చెల్లాచెదురుగా పంటపొలాల్లో మృతదేహాలు పడి ఉన్నాయి. 15 మంది కార్మికులు మంటల్లో చిక్కుకున్నారు. ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని.. మంటలు అదుపులోకి తీసుకొచ్చారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.
బాణసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు..18 మంది మృతి
కాకినాడ జిల్లా సామర్లకోట మండలం వేట్లపాలెంలో భారీ పేలుడు సంభవించింది. బాణసంచా తయారీ కేంద్రంలో పేలుడు జరగడంతో మంటలు చెలరేగాయి. దీంతో ఆ ప్రాంతమంతా దట్టమైన పొగ వ్యాపించింది. ఈ ఘటనలో 18 మంది ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. మండలంలోని వేట్లపాలెం పరిధి గోదావరి కెనాల్ పక్కన ఉన్న సూర్యశ్రీ ఫైర్ వర్క్స్ కేంద్రంలో శనివారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఒక్కసారిగా పేలుడు సంభవించింది. భారీ ఎత్తున మంటలు ఎగసిపడడంతో ఆ ప్రాంతమంతా దట్టమైన పొగ […] The post బాణసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు..18 మంది మృతి appeared first on Visalaandhra .
Sharada Peetham Land vs Water Project: BRS and BJP Target Revanth Govt
A political confrontation has intensified over the state government’s decision to allocate land belonging to the Visakha Sharada Peetham at Kokapet for a major drinking water infrastructure project, with BRS and BJP leaders accusing the Congress government of selectively targeting a Hindu religious institution. In 2019, during the government led by former Chief Minister K. […] The post Sharada Peetham Land vs Water Project: BRS and BJP Target Revanth Govt appeared first on Telugu360 .
Sai Prasad |సచివాలయంలో బాధ్యతల స్వీకరణ
Sai Prasad | సచివాలయంలో బాధ్యతల స్వీకరణ Sai Prasad | వెలగపూడి
భారీ పేలుడు..నలుగురు మృతి వేట్లపాలెం బాణసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడుమంటల్లో చిక్కుకున్న
లింగాలలో సిఎంఆర్ఎఫ్ చెక్కు పంపిణీ..
లింగాలలో సిఎంఆర్ఎఫ్ చెక్కు పంపిణీ.. ఆంధ్రప్రభ గంపలగూడెం : గంపలగూడెం మండలం లింగాల
Temple |కనకదుర్గమ్మను దర్శించుకున్న మంత్రి…
Temple | కనకదుర్గమ్మను దర్శించుకున్న మంత్రి… Temple | ఇంద్రకిలాద్రి, ఆంధ్రప్రభ :
fire hazard |అగ్ని ప్రమాద నిరోధక అవగాహన కార్యక్రమం…
fire hazard | అగ్ని ప్రమాద నిరోధక అవగాహన కార్యక్రమం… fire hazard
DMK Mind Game |చక్రవ్యూహం Andhra Prabha Analysis
DMK Mind Game | చక్రవ్యూహం Andhra Prabha Analysis DMK Mind
ఎయిర్ చీఫ్ మార్షల్ డ్యాన్స్ చేస్తున్న వీడియోను
చరిత్ర సృష్టించిన జమ్ము.. రంజీ ట్రోఫీ ఫైనల్లో ఘన విజయం
హుబ్లీ: రంజీ ట్రోఫీ 2025-26 ఫైనల్ మ్యాచ్లో జమ్ము కశ్మీర్ జట్టు ఘన విజయం సాధించింది. 67 సంవత్సరాల తర్వాత జమ్ము జట్టు రంజీ ట్రోఫీని కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్లో తొలిసారి ఫైనల్కు చేరుకున్న జమ్ము కశ్మీర్ జట్టు కర్ణాటకతో తలపడింది. తొలి ఇన్నింగ్స్లో 584 పరుగులు చేసి జమ్ము కశ్మీర్ జట్టు ఆలౌట్ అయింది. జమ్ము కశ్మీర్ బ్యాటింగ్లో శుభం పుందిర్ 121, యావర్ 88, సాహిల్ 72, పరాస్ 70, కన్హయ్య 70, అబ్ధుల్ 61 పరుగులు చేశారు. ఆ తర్వాత తొలి ఇన్నింగ్స్లో కర్ణాటక జట్టు 293 పరుగులకే ఆలౌట్ అయింది. కర్ణాటక బ్యాటింగ్ మయాంక్ అగర్వాల్ 160 పరుగులు చేశాడు. ఇక 291 పరుగుల భారీ ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన జమ్ముకశ్మీర్ జట్టు మరోసారి భారీ స్కోర్ సాధించే ప్రయత్నం చేసింది. రెండో ఇన్నింగ్స్లో నాలుగు వికెట్ల నష్టానికి 342 పరుగులు చేసింది. జమ్ము కశ్మీర్ బ్యాటింగ్లో కమ్రన్ ఇక్బాల్ 160, సాహిల్ 101 పరుగులు చేశారు. దీంతో జమ్ము కశ్మీర్ ఈ మ్యాచ్లో విజయం సాధించింది. ఫైనల్లో శుభమ్ పుందిర్కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కగా.. అకీబ్ నబీకి ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డు లభించింది.
School |సి.వి. రామన్ స్ఫూర్తితో శాస్త్ర ప్రదర్శనలు
School | సి.వి. రామన్ స్ఫూర్తితో శాస్త్ర ప్రదర్శనలు విద్యార్థుల ప్రతిభకు ప్రశంసలు.శాస్త్ర
Temple |దుర్గగుడి సెక్యూరిటీ గార్డ్కు ప్రశంసల వర్షం..
Temple | దుర్గగుడి సెక్యూరిటీ గార్డ్కు ప్రశంసల వర్షం.. మాయమైన బ్రాస్లెట్ను భక్తులకు
Kethireddy : కేతిరెడ్డి కామెంట్స్ ఫ్యాన్ పార్టీలో వైరల్ గా మారాయే?
ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి వైసీపీ అధినేత వైఎస్ జగన్ కు ఒక రకంగా వార్నింగ్ ఇచ్చారనే చెప్పాలి.
సచివాలయంలో ఎంపీడీవో తనిఖీ శావల్యాపురం, ఆంధ్రప్రభ : శావల్యాపురం మండలం వేల్పూరు గ్రామ
SreeVishnu, Undisputed King Of Entertainment
Sree Vishnu’s rise in Telugu cinema is a journey shaped by patience, persistence, and passion. The actor, who celebrates his birthday today, has steadily carved a niche for himself by choosing films tailor-made for his strengths. While he earned applause for his intense performance in Appatlo Okadundevaadu, his natural charm and grounded portrayals in Mental […] The post SreeVishnu, Undisputed King Of Entertainment appeared first on Telugu360 .
ఇన్నేళ్ల కల సాకారం అవుతుంది.. మాజీ క్రికెటర్ ఆనందం
హుబ్లీ: రంజీ ట్రోఫీ 2025-26 విజేతగా జమ్ము కశ్మీర్ అవతరించడం ఇక లాంఛనమే. కర్ణాటకతో జరుగుతున్న ఫైనల్ మ్యాచ్లో ఆ జట్టు భారీ ఆధిక్యం దిశగా అడుగులు వేస్తోంది. ఈ విషయంపై టీం ఇండియా మాజీ ఆటగాడు, జమ్ము కశ్మీర్కి చెందిన పర్వేజ్ రసూల్ ఆనందం వ్యక్తం చేశాడు. ఈ రోజు కోసం ఎన్నో ఏళ్లుగా ఎదురుచూశామని ఆయన అన్నాడు. ‘‘యుధ్వీర్సింగ్ కర్ణాటకలో జరిగిన మొదటి ఇన్నింగ్స్లో చివరి వికెట్ తీశాక.. నేను చాలా ఆనందపడ్డాను. శనివారం (ఈ రోజు) జమ్ము కశ్మీర్ రంజీ ట్రోఫీ ఛాంపియన్స్గా అవతరించనుంది. ఇకపై ఇది కల కాదు.. వాస్తవం. మేం ఈ స్వప్నం సాకారం కావడం కోసం దశాబ్ధలుగా ఎదురు చూస్తున్నాం’’ అని పర్వేజ్ అన్నాడు. అలాగే మ్యాచ్ ప్రత్యర్థివి ఐదు వికెట్లు పడగొట్టిన అఖిద్ నఖ్వీని పర్వేజ్ ప్రత్యేకగా అభినందనలు ‘మా కోసం.. అఖిబ్ నఖీ అద్భుతం చేశాడు. ఇలాంటి ప్రదర్శనను ఎవరూ గుర్తించకుండా ఉండలేరు. త్వరలోనే అతడు భారత జట్టుకు ఎంపిక అవుతాడు అనిపిస్తుంది’’ అని పర్వేజ్ పేర్కొన్నాడు.
ఉపాధ్యాయులకు జీతాలు తగ్గించాలని నివేదిక ఏమిటి?: బండి
హైదరాబాద్: రిటైర్ ఉద్యోగులకు బెనిఫిట్స్, విద్యార్థులకు ఫీజు రీయింబర్స్ మెంట్ ఇవ్వలేని స్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని కేంద్రమంత్రి బండి సంజయ్ ఆరోపించారు. విద్యారంగంపై రిటైర్డ్ ఐఎఎస్ ఆఫీసర్ ఆకునూరి మురళి ఇచ్చిన నివేదిక అసంబద్ధంగా ఉందని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎవరితోనూ చర్చికుండా, క్షేత్రస్థాయిలో పరిశీలించకుండా నివేదిక ఇచ్చారని విమర్శించారు. ఉపాధ్యాయులకు జీతాలు తగ్గించాలని నివేదిక ఏమిటి? అని.. ఉపాధ్యాయులకు జీతాలు తగ్గిస్తే.. విద్యా వ్యవస్థ బాగుపడుతుందా? అని బండి ప్రశ్నించారు. రాష్ట్రంలో విద్యాశాఖకు ప్రత్యేకంగా మంత్రి కూడా లేరని బండి సంజయ్ ఎద్దేవా చేశారు.
Why is Fauzi a Bigger Challenge for Mythri Movie Makers?
Pan-Indian star Prabhas is shooting for Fauzi, a big-budget attempt directed by Hanu Raghavapudi. The film was planned on a strict budget but it went overboard because of the number of working days and the delay in the shoot because of other commitments of Prabhas. When the project was signed or planned, the market of […] The post Why is Fauzi a Bigger Challenge for Mythri Movie Makers? appeared first on Telugu360 .
Rs.103.86 cr |ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ
Rs.103.86 cr | ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ Rs.103.86 cr |
Collector |తాగునీరు కుళాయి లీకేజి
Collector | తాగునీరు కుళాయి లీకేజి బాధ్యులపై చర్యలు తప్పవు..ఖాళీ స్థలాల యజమానులకు
విజయనగరం జిల్లా నీటి కష్టాలు తీరుస్తున్నాం
విజయనగరం జిల్లా నీటి కష్టాలు తీరుస్తున్నాం విజయనగరం, ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ :
ఇరాన్పై ఇజ్రాయెల్ దాడులు..దద్దరిల్లిన రాజధాని
అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ ఇజ్రాయెల్ రంగంలోకి దిగింది. ఆపరేషన్ షీల్డ్ ఆఫ్ జూడా పేరిట ఇరాన్ (Iran)పై శనివారం క్షిపణి దాడులకు దిగింది. దీంతో, భారీ పేలుళ్లతో రాజధానిలో పలు ప్రాంతాలు దద్దరిల్లాయి. దీంతో ఆ ప్రాంతంలో భారీగా పొగ వ్యాపించింది. అమెరికా సాయంతోనే ఇజ్రాయెల్ ఈ దాడులు చేసినట్లు తెలుస్తోంది.ఈ దాడిని తామే చేశామని టెల్అవీవ్ ప్రకటించింది. దీనిని ‘ఆపరేషన్ షీల్డ్ ఆఫ్ జూడాగా పేర్కొంది. శత్రు దేశం నుంచి పొంచిఉన్న […] The post ఇరాన్పై ఇజ్రాయెల్ దాడులు..దద్దరిల్లిన రాజధాని appeared first on Visalaandhra .
Rs.2.30 lakh |వృద్ధులు, వికలాంగులు, వితంతువులకు
Rs.2.30 lakh | వృద్ధులు, వికలాంగులు, వితంతువులకు Rs.2.30 lakh | గన్నవరం
ప్రపంచంలో ఉగ్రవాదానికి ఇరాన్ అతిపెద్ద మద్దతుదారు : ట్రంప్
వాషింగ్టన్: ఇరాన్ పై అమెరికా పెద్ద ఎత్తున యుద్ధ కార్యకలాపాలకు దిగిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. ఇరాన్ కు వ్యతిరేకంగా అమెరికా భారీ సైనిక చర్యను ప్రారంభించిందని అన్నారు. ఈ సందర్భంగా ట్రంప్ మీడియాతో మాట్లాడుతూ.. ఇరాన్ పై అమెరికా దాడులు చేస్తోందని, ఇరాన్ పాలకుల ముప్పు నుంచి అమెరికాను రక్షించడమే తమ లక్ష్యమని తెలియజేశారు. ప్రపంచంలో ఉగ్రవాదానికి ఇరాన్.. అతిపెద్ద మద్దతుదారు అని.. ఇటీవల నిరసనలు చేస్తున్న తన సొంత పౌరులనే వీధుల్లో చంపేసిందని విమర్శించారు. ఉగ్రవాద పాలనలో ఉన్న దేశానికి ఎప్పటికీ అణు ఆయుధాలు ఉండకూడదని, అణు ఆయుధాల కోసం వారు చేసే దుర్మార్గపు ప్రయత్నాలు మానుకోవాలని అని సూచించారు. తన మాట వినకుంటే ఇరాన్ ను నాశనం చేస్తాం అని ట్రంప్ హెచ్చరించారు.
Gold Silver |కొనుగోలుదారుల్లో ఆందోళన..పెట్టుబడిదారుల్లో ఆసక్తి
Gold Silver | కొనుగోలుదారుల్లో ఆందోళన..పెట్టుబడిదారుల్లో ఆసక్తి Gold Silver | హైదరాబాద్,
10 villages |సంత ప్రారంభించిన సర్పంచ్…
10 villages | సంత ప్రారంభించిన సర్పంచ్… 10 villages | బిచ్కుంద,
బ్లూ జెట్ హెల్త్కేర్కు మంత్రి లోకేశ్ శంకుస్థాపన
అనకాపల్లి జిల్లా రాంబిల్లిలో బ్లూ జెట్ హెల్త్కేర్ యూనిట్కు శంకుస్థాపన రూ.2,300 కోట్ల భారీ పెట్టుబడితో ఏర్పాటవుతున్న ఫార్మా కంపెనీఅనకాపల్లి జిల్లాలో మరో భారీ ఫార్మా పరిశ్రమ ఏర్పాటుకు అడుగు పడింది. రాంబిల్లి మండలం సీతపాలెం వద్ద ప్రత్యేక ఆర్థిక మండలి (సెజ్)లో రూ.2,300 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు కానున్న బ్లూ జెట్ హెల్త్కేర్ ప్రైవేట్ లిమిటెడ్ యూనిట్కు రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ఇవాళ భూమిపూజ చేసి శంకుస్థాపన చేశారు. ఈ ప్రాజెక్టు […] The post బ్లూ జెట్ హెల్త్కేర్కు మంత్రి లోకేశ్ శంకుస్థాపన appeared first on Visalaandhra .
9471 people |రూ.18.07 కోట్ల పింఛన్లు
9471 people | రూ.18.07 కోట్ల పింఛన్లు ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్కేతనకొండలో ఎన్టీఆర్
Pensions |ఒకరోజు ముందుగానే పెన్షన్ల పంపిణీ
Pensions | ఒకరోజు ముందుగానే పెన్షన్ల పంపిణీ ఉద్యోగుల పక్షపాతి సీఎం చంద్రబాబు
తుపాకీ శిక్షణలో కిమ్ కూతురు.. తదుపరి బాస్ ఈమేనా..!
రైఫిల్ తో గురిచూస్తున్న కిమ్ కుమార్తె ఫొటోలు విడుదల చేసిన ప్రభుత్వం ఉత్తర కొరియాలో కిమ్ జోంగ్ ఉన్ వారసత్వంపై ఇటీవలి కాలంలో చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే. నియంత కిమ్ తర్వాత పాలనా బాధ్యతలను ఆయన కూతురు జూ యే చేపడతారని ప్రచారం జరుగుతోంది. కొంతకాలంగా అధికారిక కార్యక్రమాలకు కిమ్ తన వెంట కూతురును కూడా తీసుకు వెళుతున్నారు. ఈ నేపథ్యంలో తన వారసురాలిగా తీర్చిదిద్దేందుకు జూ యే కు కిమ్ శిక్షణనిస్తున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. […] The post తుపాకీ శిక్షణలో కిమ్ కూతురు.. తదుపరి బాస్ ఈమేనా..! appeared first on Visalaandhra .
పరీక్ష రాస్తుండగా పురిటి నొప్పులు..బాత్ రూమ్ లో ప్రసవించిన ఇంటర్ విద్యార్థిని
మృత శిశువును బేసిన్ లో వదిలేసిన బాలిక విద్యార్థినిని ఆసుపత్రికి తరలించి విచారణ చేపట్టిన పోలీసులు పాల్వంచలో ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలోని ఒక ఇంటర్ పరీక్షా కేంద్రంలో శుక్రవారం దిగ్భ్రాంతికర ఘటన చోటుచేసుకుంది. ఇంటర్ ఫస్టియర్ ఎగ్జామ్ కు హాజరైన 16 బాలిక పరీక్ష కేంద్రంలోని బాత్ రూమ్ లో ప్రసవించింది. బాత్ రూమ్ కు వెళ్లిన విద్యార్థిని ఎంతకూ తిరిగిరాకపోవడంతో ఇన్విజిలేటర్ వెళ్లి చూడగా విషయం బయటపడింది. పోలీసులు వివరాల ప్రకారం.. ఉదయం […] The post పరీక్ష రాస్తుండగా పురిటి నొప్పులు..బాత్ రూమ్ లో ప్రసవించిన ఇంటర్ విద్యార్థిని appeared first on Visalaandhra .

29 C