మంత్రి సీతక్కను మర్యాదపూర్వకంగా కలిసిన సినీనటి మంచు లక్ష్మి
రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్కను టీచ్ ఫర్ చేంజ్ ట్రస్ట్ ఫౌండర్, సినీనటి మంచు లక్ష్మి మంగళవారం ప్రజాభవన్లో మర్యాదపూర్వకంగా కలిశారు. తమ సంస్థ ఆధ్వర్యంలో ఈ నెల 27న నిర్వహిస్తున్న కార్యక్రమానికి విచ్చేయాల్సిందిగా మంత్రి సీతక్కను మంచు లక్ష్మి ఆహ్వానించారు. తాను స్థాపించిన ఫౌండేషన్ సేవా కార్యక్రమాలను మంత్రికి ఈ సందర్భంగా వివరించారు. ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ విద్యాబోధన కోసం తమ సంస్థ చేయూతగా నిలుస్తోందని మంచు లక్ష్మి మంత్రికి వివరించారు. అనంతరం మంచు లక్ష్మిని మంత్రి సీతక్క అభినందించారు.
Pawan|జంతు సంరక్షణకు శ్రీకారం
Pawan| జంతు సంరక్షణకు శ్రీకారం ప్రాజెక్ట్ను ప్రారంభించిన పవన్ కల్యాణ్ ఆంధ్రప్రభ వెబ్డెస్క్
విశాలాంధ్ర పెనుకొండ.. పెనుకొండ పట్టణంలోని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత ఇంటి వద్ద అంగరంగ వైభవంగా కుటుంబ సభ్యులతో మరియు పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి వైభవంగా హోలీ సంబరాలను నిర్వహించారు. రంగులు చల్లుకుంటూ శుభాకాంక్షలు తెలుపుకుంటూ అందరి జీవితాలలోనూ రంగుల రంగుల జీవితమయం కావాలని కోరుకుంటూ అందరికీ మంచి జీవితం ప్రసాదించాలని అందరి జీవితాలు రంగుల మయంగా ఉండాలని ఒకరినొకరు రంగులు చల్లుకొని సంతోషాన్ని వ్యక్తం చేసుకొని మిఠాయిలు పంచుకున్నారు ఈ కార్యక్రమంలో […] The post హోలీ సంబరాలలో మంత్రి సవిత.. appeared first on Visalaandhra .
ఘనంగా వెంటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు..
ఘనంగా వెంటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు.. హసన్ పర్తి, ఆంధ్రఫ్రభ: హన్మకొండ… కరీంనగర్ ప్రదాన
హోళీతో కొత్త ఆశలు నింపుకుందాం..
హోళీతో కొత్త ఆశలు నింపుకుందాం.. నర్సంపేట రూరల్, ఆంధ్రప్రభ: నర్సంపేట నియోజకవర్గ ప్రజలందరికీ
3mar2026 |షా(క్రా)కర్స్…యుద్ధం..ట్రంప్ ఉన్మాదం
3mar2026 | షా(క్రా)కర్స్…యుద్ధం..ట్రంప్ ఉన్మాదం 3mar2026 | షా(క్రా)కర్స్…యుద్ధం..ట్రంప్ ఉన్మాదం ఇరాన్ అణు
చెరువు లో ఈతకు వెళ్లి ఇద్దరు యువకులు మృతి
హోలీ పండుగ రోజు విషాదం చోటుచేసుకుంది. మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా సూరారం పోలీస్ స్టేషన్ పరిధి పంతులు చెరువు లో ఈతకు వెళ్లి ఇద్దరు యువకులు మృతి చెందారు.హోళీ పండగ అనంతరం స్నానం కోసం స్నేహితులతో కలిసి చెరువులోకి ఇద్దరు యువకులు దిగారు.లోతులోకి వెళ్లిన తర్వాత ఊపిరాడక నీటిలో మునిగి మృతి చెందారు. తోటి స్నేహితుల సమాచారం మేరకు ఘటనా స్థలికి చేరకున్న పోలీసులు వివరాలు అడగి తెలుసుకున్నారు. మృతులు సాగర్(17),అభిషేక్(17)పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసుకునిమృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం పోలీసులు ఆస్పత్రికి తరలించారు. యువకుల మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
బాల్క సుమన్ కు బెయిల్ మంజూరు చెన్నూర్, ఆంధ్రప్రభ : మంచిర్యాల జిల్లా
Football| వార్ ఎఫెక్ట్.. ఇజ్రాయెల్తో కలిసి అమెరికా ఇరాన్పై దాడులుఅమెరికాలో ఫిఫా ప్రపంచకప్-2026
హోర్ముజ్ జలసంధి వద్ద స్థంభించిన 706 ట్యాంకర్లు
పశ్చిమాసియాలో యుద్ధం పరిస్థితుల నేపథ్యంలో హోర్ముజ్ జలసంధికి రెండు వైపుల దాదాపు 700 చమురు ట్యాంకర్లు నిలిచిపోయాయి. ఈ ప్రాంతంలో చమురు ట్యాంకర్ల రాకపోకలు స్థంభించడం,చమురు రవాణా 86 శాతం నిలిచిపోవడంతో వివిధ దేశాలలో క్లిష్టపరిస్థితులు ఎదురవుతున్నాయి.హోర్ముజ్ వద్ద జలమార్గాన్ని అధికారికంగా మూసివేయలేదు కానీ, మూసివేసే అవకాశాలే ఎక్కువ ఉన్నాయి. ఫిబ్రవరి 28 నుంచి యుద్ధవాతావరణం నెలకొనడంతో మార్చి 1న కేవలం మూడు ట్యాంకర్లు మాత్రమే హోర్ముజ్ ను దాటాయి. అంటే 2.8 మిలియన్ బారెల్స్ చమురు మాత్రమే సరఫరా చరిగింది. జలసంధివద్ద రోజువారీ సగటు చమురు రవాణా 19.8 మిలియన్ బ్యారెల్స్. కాగా దాదాపు 86 శాతం తగ్గిపోయింది. మార్చి 2న ప్రారంభంలో ఒ చిన్న ట్యాంకర్, ఓ చిన్న కార్గో షిప్ మాత్రమే ఈ ప్రధాన మార్గం నుంచి వెళ్లాయి. హోర్ముజ్ జలసంధి కి ఇరువైపులా దాదాపు 706 ట్యాంకర్లు కదలికలు లేక స్తంభించిపోయాయి. వాటిలో ఇరానియన్ ట్యాంకర్లు ఏవీ లేవు. జలసంధివద్ద 334 క్రూడ్ ఆయిల్ రవాణా వాహనాలు, 109 ఇతర ఉత్పత్తుల ట్యాంకర్లు, 263 శుభ్రమైన ఉత్పత్తులతో కూడిన నౌకలు, ఉన్నాయి. మరో 26 ట్యాంకర్లు గమ్యస్థానాలు ఏవో తెలియకుండా గల్ఫ్ ఆఫ్ ఒమన్ లో కొట్టుమిట్లాడుతున్నాయి. మరో వంద నౌకలు గల్ఫ్ వద్ద పడిఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా తప్పని నిరీక్షణ చమురు రవాణా స్థంభించడంతో చమురు ధరలు ఆకాశాన్ని అంటాయి. బ్రెంట్ ముడి చమురు దాదాపు 10శాతం పెరిగి బ్యారెల్ కు 80 డాలర్లకు చేరుకుంది. సౌదీ అరేబియాలోని తనూరా చమురు శుద్ధి కర్మాగారం, ఖతార్ లోని ఎల్ఎన్జి ప్లాంట్ పై దాడుల అనంతరం యురోపియన్ గ్యాస్ 40 శాతం కంటే ఎక్కువ పెరిగింది. దాడుల కారణంగా ప్లాంట్ల మూసివేతలు మొదలయ్యాయి. యుద్ధం మరి కొన్నాళ్లు కొనసాగితే, ట్యాంకర్ క్యూలు పెరుగుతాయి. చమురు రవాణా షెడ్యూల్ దెబ్బతింటుంది. గల్ఫ్ జలాల ద్వారా సాగే ట్యాంకర్ లకు యుద్ధ -ప్రమాద బీమా ఇప్పటికే మరింత కఠినతరం అయింది. హోర్ముజ్ ను చేరుకోవడానికి సిద్ధంగా ఉన్న ఓడలకు సరుకు రవాణా చార్జీలు , ప్రీమియంలు పెరుగుతున్నాయి. ఈ ఖర్చు పెరుగుదల కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఇంధన ధరలు మరింత హెచ్చే ప్రమాదం ఉంది. యుద్ధం మొదలై నాలుగు రోజులు కాలేదు. ఇక ఇది కొన్ని వారాలు సాగితే , పరిస్థితి మరీ దిగజారుతుంది. ఆసియా, యూరప్ లోని చమురు శుద్ధి కర్మాగారాలు, అమెరికా గల్ఫ్, పశ్చిమ ఆఫ్రికా, బ్రెజిల్, రష్యా నుంచి ప్రత్యామ్నాయంగా చమురు సరఫరా కోసం యత్నిస్తున్నాయి. అత్యవసరచర్యలు పరిశీలిస్తున్న భారత్ గల్ఫ్ నుంచి సరఫరా అయ్యే చమురుపై ఎక్కువ ఆధారపడిన భారతదేశం, చైనా తక్షణ సమస్యలు ఎదుర్కొంటున్నాయి. భారతదేశంలో చమురు రేషన్ మొదలవుతుందా అని ఆందోళన చెందుతున్నారు. భారతదేశం లోని అధికారులు అత్యవసర చర్యలను పరిశీలిస్తున్నారు. దేశం లో అవసరాలను తీర్చేందుకు గల మార్గాలు, పెట్రోల్, డీజిల్ ఎగుమతులపై నియంత్రణ, రష్యా నుంచి ముడి చమురు దిగుమతులు పెంచుకునే అంశం తో పాటు, క్లిష్టపరిస్థితి కొనసాగితే ఎల్ పిజి రేషన్ వంటి చర్యలు చేపట్టవచ్చని అధికారవర్గాలు అంటున్నాయి. ప్రభుత్వం మారుతున్న పరిస్థితుల నేపథ్యంలో అన్ని ప్రత్యామ్నాయాలను పరిశీలిస్తున్నదని, దేశంలో పెట్రోలియం ఉత్పత్తుల లభ్యతతో పాటు, తీసుకోవల్సిన అత్యవసర చర్యలను తీసుకుంటామని ఇంధన శాఖమంత్రి హర్దీప్ సింగ్ పూరి చెప్పారు. భారతదేశంలో శుద్ధి అయిన ఇంధనాలలో ఎక్కువ శాతాన్ని ఎగుమతి చేస్తుంది. పెట్రోల్ లో మూడో వంతు, డీజిల్ ఉత్పత్తిలో 25 శాతం ఎగుమతి చేస్తుంది. ఎల్ పీజి పరిస్థితి మరీ క్లిష్టంగా ఉంది. భారతదేశం ఎల్ పిజి అవసరాలలో 80-85శాతం దిగుమతి చేసుకుంటుంది. ఎక్కువ గల్ఫ్ ఉత్పత్తి దారుల నుంచి హోర్ముజ్ జలసంధి నుంచే సరఫరా అవుతుంది. అక్కడి నుంచి సరఫరా ఆగిపోతే, ప్రస్తుతం ఉన్న నిల్వలు రెండు వారాల కంటే ఎక్కువ కాలం కవర్ చేయడం కష్టమే నని సూచిస్తున్నాయి.
పెద్ద ఉల్లగల్లు గ్రామంలో భారీ చోరీ
పెద్ద ఉల్లగల్లు గ్రామంలో భారీ చోరీ ముండ్లమూరు,ఆంధ్రప్రభ: ముండ్లమూరు మండలం పెద్ద ఉల్లగల్లు
మాజీ ‘మావో’లు మా పార్టీలోకి వస్తామంటే ఆహ్వానిస్తాం: మహేష్ కుమార్ గౌడ్
“మాజీ ‘మావోయిస్టులు’ మా పార్టీలోకి వస్తామంటే సాదరంగా ఆహ్వానిస్తాం..” అని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బి. మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. పది రోజుల పాటు వికారాబాద్లో జరిగిన తెలుగు రాష్ట్రాల డిసిసి అధ్యక్షుల శిక్షణా శిబిరంతో బిజి-బిజీగా గడిపిన మహేష్ కుమార్ గౌడ్ మంగళవారం గాంధీ భవన్కు వచ్చారు. ఈ సందర్భంగా తనను కలిసిన మీడియా ప్రతినిధులతో ఆయన ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ శిక్షణా శిబిరం సంతృప్తికరంగా జరిగిందన్నారు. లొంగిపోయిన మావోయిస్టులు కాంగ్రెస్ పార్టీలోకి వస్తానంటే ఆహ్వానం పలుకుతాం అని ఆయన ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. అయితే ఈ విషయంలో తాము ఎవరినీ అడగలేదని, వారూ తమను సంప్రదించలేదని ఆయన తెలిపారు. నమ్ముకున్న సిద్ధాంతం కోసం మావోయిస్టులు దశాబ్దాలుగా పని చేశారని ఆయన చెప్పారు. ప్రజల కోసం పోరాడిన వారిపై తమకు గౌరవం ఉందన్నారు. తామైనా, మావోయిస్టులైనా పేద ప్రజల అభ్యున్నతి కోసమే పోరాటం చేస్తున్నామని ఆయన వివరించారు.ఆపరేషన్ కగార్ను తాము వ్యతిరేకించామని ఆయన తెలిపారు. పాకిస్థాన్తో చర్చలకు అంగీకరించిన ప్రధాని నరేంద్ర మోడీ మావోయిస్టులతో చర్చలకు ఎందుకు అంగీకరించడం లేదని ఆయన ప్రశ్నించారు. బిఆర్ఎస్పై మండిపాటు రాజ్యసభ స్థానాల ఎంపిక గురించి ప్రశ్నించగా, బుధవారం పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందని ఆయన తెలిపారు. బిఆర్ఎస్కు రాజ్యసభ స్థానాలు దక్కే అవకాశం ఉన్నప్పుడు ఆ పార్టీ కార్పొరేట్ శక్తులకు అవకాశం కల్పించిందే తప్ప తెలంగాణ కోసం పని చేసిన వారిలో ఒక్కరికైనా రాజ్యసభ అవకాశం ఇచ్చిందా? అని ఆయన మరో ప్రశ్నకు సమాధానంగా ఎదురు ప్రశ్నించారు. త్వరలో కొన్ని నామినేటెడ్ పదవులు కార్పొరేషన్ పదవులపై కసరత్తు జరుగుతోందని ఆయన తెలిపారు. పార్టీ కోసం కష్టపడి పని చేసిన వారిని గుర్తించామని ఆయన చెప్పారు. పలు కార్పొరేషన్ల నామినేటెడ్ పదవులు భర్తీ చేస్తామని ఆయన తెలిపారు. ఖమ్మం జిల్లా, వెలుగుమట్ల గ్రామ ప్రజల విషయంలో పినరయి విజయ్ వ్యాఖ్యలపై మంత్రి పొంగులేటి సమాధానం చెబుతారని ఆయన చెప్పారు. రాజకీయాల కోసమే పినరయి విజయ్ మాట్లాడుతున్నారని ఆయన విమర్శించారు. కేరళలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని మహేష్ కుమార్ గౌడ్ ధీమా వ్యక్తం చేశారు.
బీహార్ నుంచి రాజ్యసభకు బిజెపి అధ్యక్షుడు..
న్యూఢిల్లీ/పాట్నా: ఈనెల16న జరుగనున్న రాజ్యసభ ఎన్నికలకు బిజెపి తొమ్మిది మంది అభ్యర్థుల పేర్లను మంగళవారంనాడు ప్రకటించింది. బీహార్ నుంచి ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ పోటీ చేయనున్నారు. అదే రాష్ట్రం నుంచి శివేష్ కుమార్, -అస్సాం నుంచి తారేష్ గోవాలా, జోగెన్ మోహన్, -ఛత్తీస్గఢ్ నుంచి లక్ష్మీవర్మ, -హర్యానా నుంచి సంజయ్ భాటియా, -ఒడిశా నుంచి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మన్మోహన్ సామల్, సుజీత్ కుమార్, త్వరలో ఎన్నికలు జరగనున్న -పశ్చిమబెంగాల్ నుంచి రాహుల్ సిన్హాను అభ్యర్థులుగా ప్రకటించారు. సంజయ్ భాటియా 2019 నుంచి 2024 వరకూ కర్నాల్ లోక్సభ ఎంపీగా ఉన్నారు. 2019 లోక్సభ ఎన్నికల్లో కర్నాల్ నుంచి రికార్డు స్థాయిలో 6,56,142 ఓట్ల అధిక్యంతో గెలిచారు. జోగెన్ మోహన్ ప్రస్తుతం హిమంత బిశ్వ శర్మ ప్రభుత్వంలో రవాణా సహా పలు శాఖలు నిర్వహిస్తున్నారు. తారేష్ గోవాలా అసోంలోని దిబ్రూగఢ్ జిల్లా దులియాజన్ నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఉన్నారు. శివేష్ కుమార్ ఇంతకుముందు బీహార్లోని అజియోన్ నియోజకవర్గం ఎమ్మెల్యేగా పనిచేశారు. రాహుల్ సిన్హా బీజేపీ పశ్చిమ బెంగాల్ విభాగం మాజీ అధ్యక్షుడుగా ఉన్నారు. లక్ష్మీ వర్మ ఛత్తీస్గఢ్ బీజేపీలో సీనియర్ మహిళా నేతగా ఉన్నారు. పార్టీ రాష్ట్ర విభాగం ఉపాధ్యక్షురాలిగా సేవలందిస్తున్నారు. సుజీత్ కుమార్ గతంలో బిజూ జనతా దళ్ (బీజేడీ) సభ్యుడిగా ఉండేవారు. అయితే 2024లో ఆ పార్టీకి, రాజ్యసభ సీటుకు ఆయన రాజీనామా చేసి బీజేపీలో చేరారు. ఉప ఎన్నికల్లో అదే స్థానానికి ఆయన పోటీ చేసి తిరిగి ఎన్నికకావడం విశేషం.
పీడీఎస్ బియ్యం అక్రమ నిల్వలపై దాడి..
పీడీఎస్ బియ్యం అక్రమ నిల్వలపై దాడి.. విజయవాడ, ఆంధ్రప్రభ : వీరులపాడు మండలం,
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క కలిశారు
కర్నూలు నగరంలో అగ్నిప్రమాదం కర్నూల్ ప్రతినిధి, ఆంధ్రప్రభ: కర్నూలు నగర శివారులోని భారీ
Chandrababu : ఈ నెల 9న నంద్యాల జిల్లాకు చంద్రబాబు
ఈ నెల 9న నంద్యాల జిల్లాలో ఆంధ్రప్రదశే్ ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటించనున్నారు
భారత్-కెనడా మధ్య యురేనియం ఒప్పందం
న్యూఢిల్లీ : భారత్-కెనడా మధ్య సోమవారం 2.6 బిలియన్ డాలర్ల విలువైన యురేనియం సరఫరా ఒప్పందం కుదిరింది. ఈమేరకు రెండు దేశాలు సంతకాలు చేశాయి. అలాగే సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందంపై చర్చలు జరిపేందుకు అంగీకారం కుదిరింది. హైదరాబాద్ హౌస్లో ప్రధాని నరేంద్రమోడీ, కెనడా ప్రధాని మార్క్ కార్నీ మధ్య జరిగిన సమావేశంలో కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకున్నారు. దేశంలో పౌర అణు ఇంధన కార్యక్రమానికి నిరంతర సరఫరాను నిర్ధారించడమే ఈ డీల్ ఉద్దేశం. చిన్న మాడ్యులర్ రియాక్టర్లు, అధునాతన రియాక్టర్లపై కలిసి పనిచేయనున్నామని మోడీ తెలిపారు. అలాగే 2026 చివరి నాటికి సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందంపై కొలిక్కి రావాలని రెండు దేశాలు నిర్ణయించుకున్నట్టు కార్నీ వెల్లడించారు. స్వామి వివేకానంద సూక్తి ప్రస్తావన 1893లో స్వామి వివేకానంద కెనడాలో పర్యటించిన విషయాన్ని మార్క్ కార్నీ గుర్తు చేసుకున్నారు. “లేవండి, మేల్కొనండి.. లక్షం చేరేవరకు ఆగకండి”’ అని వివేకానంద సూక్తిని ప్రస్తావించారు. ప్రధాని మోడీ ఆహ్వానం మేరకు కార్నీ భారత్లో పర్యటిస్తున్నారు.
Photos : Manchu Manoj & Bhuma Mounika Reddy Celebrate 3 Years of Togetherness
The post Photos : Manchu Manoj & Bhuma Mounika Reddy Celebrate 3 Years of Togetherness appeared first on Telugu360 .
ఇంద్రకీలాద్రి కుంభాభిషేకం.. సీఎంకి ఆహ్వానం
ఇంద్రకీలాద్రి కుంభాభిషేకం.. సీఎంకి ఆహ్వానం ఇంద్రకీలాద్రి ,ఆంధ్రప్రభ: విజయవాడ లోని ఇంద్రకీలాద్రిపై కుంభాభిషేక
విజయవాడ ప్రజల దౌర్భాగ్యం.. నెమలి వేణు గోపాల్ స్వామి ఉత్సవాల్లో కేశినేని శివనాథ్
అక్రమ నిల్వలపై దాడి.. సుమారు 15 టన్నుల బియ్యం స్వాధీనం..ఎన్టీఆర్ జిల్లా జాయింట్
vijay, rashmika|హైదరాబాద్లో విరోష్ రిసెప్షన్
vijay, rashmika| హైదరాబాద్లో విరోష్ రిసెప్షన్ మార్చి 4న తాజ్ కృష్ణా హోటల్లో
నరసరావుపేట మండలం బసికాపురంలో హొలీ వేడుకల్లో విషాదం నెలకొంది.
Iran |నిన్ననే బాధ్యతలు చేపట్టారు..
Iran | నిన్ననే బాధ్యతలు చేపట్టారు.. Iran | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్
Boyapati |తెలుగు హీరోతోనే మూవీ చేస్తున్నాడా..?
Boyapati | తెలుగు హీరోతోనే మూవీ చేస్తున్నాడా..? బోయపాటి నెక్ట్స్ మూవీ ఎవరిలో?పాన్
Varanasi: First Indian Film to be Shot in Antarctica
Mahesh Babu’s Varanasi is set to achieve a historic milestone as the film prepares for its next schedule in Antarctica. The lead actress of the movie Priyanka Chopra, revealed the update during a recent interaction with Mahesh Babu, confirming that the team has chosen real locations over visual effects. Directed by SS Rajamouli, the project […] The post Varanasi: First Indian Film to be Shot in Antarctica appeared first on Telugu360 .
తిరుపతి లడ్డూ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే, దర్శక నిర్మాతలు వారే!
తిరుపతి లడ్డూ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే, దర్శక నిర్మాతలు వారే! కూటమి
Peddi on Track for April 30 Release
Rumours are all around about the runtime of Peddi. The team confirm that the final runtime has not yet been locked. The first half of the film is complete, while the second half is currently being shot and edited at a brisk pace. Music director A. R. Rahman is said to be wrapping up the […] The post Peddi on Track for April 30 Release appeared first on Telugu360 .
సాయిపురంలో రీ సర్వే పూర్తి.. ఉయ్యూరు, ఆంధ్రప్రభ : మండలంలోని సాయి పురం
పాకిస్తాన్ - ఆప్ఘనిస్తాన్ ల మధ్య కొనసాగుతున్న యుద్ధం
ఆప్ఘనిస్తాన్ సైన్యం మంగళవారం తెల్లవారుజామున పాకిస్తాన్ నైరుతి సరిహద్దు వెంబడి పదహారు ప్రాంతాల్లో భూదాడులు చేపట్టింది.
ఉచిత మెగా వైద్య శిబిరం.. పోలీసుల సంక్షేమమే ప్రధాన లక్ష్యం: ఎస్పీ విక్రాంత్
2 Lakh Fake Bottles, Crores at Stake: How Janardhan Rao Built a Brandy Racket
Fresh details have emerged in the fake liquor case involving counterfeit bottles of Old Admiral Brandy. Excise and SIT officials say the alleged mastermind, Addepalli Janardhan Rao, used deceptive methods to manufacture and transport fake bottles across Andhra Pradesh. Investigators revealed that Janardhan Rao convinced a Coimbatore-based supplier, Senthil, that he owned a licensed liquor […] The post 2 Lakh Fake Bottles, Crores at Stake: How Janardhan Rao Built a Brandy Racket appeared first on Telugu360 .
Revanth Reddy : కలెక్టర్లకు రేవంత్ కీలక సూచనలు
తెలంగాణ ముఖ్యమంత్రి రేవత్ రెడ్డి జిల్లా కలెక్టర్లతో సమావేశమయ్యారు
విశాలాంధ్ర ధర్మవరం; పట్టణము లోని శారదా నగర్ మరియు చంద్రబాబు నగర్ కాలనీ ల యందు గల ప్రజలు కుటుంబ సమేతంగా ఘనంగా హోలీ పండుగను జరుపుకున్నారు. అనంతరం ఎస్బిఐ ఉద్యోగి గోపాల్ నాయక్ మాట్లాడుతూ హోలీ పండుగ విశిష్టతను వారు తెలియజేశారు. వందలాదిబంది కుటుంబ సభ్యులు మహిళలతో సహా, చిన్నపిల్లలతో రంగులు వేసుకుంటూ తమదైన శైలిలో శుభాకాంక్షలు తెలుపుకుంటూ పండుగ వాతావరణాన్ని నెలకొల్పారు. చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా, తదుపరి ఆనందము ఐక్యతను స్వాగతించడానికి […] The post ఘనంగా హోలీ పండుగ వేడుకలు appeared first on Visalaandhra .
రోడ్డుమీదకు రమ్మంటారా? మచిలీపట్నం, ఆంధ్రప్రభ : పిఆర్సి విడుదల చేయండి. ఉగాది పండుగ
One more Bollywood Offer for Sreeleela
Actress Sreeleela has another promising opportunity in Bollywood. She is in talks to play a pivotal role in director Kabir Khan’s upcoming sports drama starring Kartik Aaryan. The film is inspired by the inspiring life of Tajamul Islam, India’s youngest kickboxing world champion. Kartik will portray a determined kickboxing coach who mentors a young girl […] The post One more Bollywood Offer for Sreeleela appeared first on Telugu360 .
ఐదవ రోజుకు చేరుకున్న రిలే నిరాహార దీక్షలు
జయకృష్ణ ట్రస్ట్ అధ్యక్షుడు డాక్టర్ వివేక్ కుళ్లాయప్ప యాదవ్విశాలాంధ్ర ధర్మవరం;; ఆనాటి నుండి ఈనాటి వరకు హిందూ దేవాలయాలలో జరుగుతున్న అన్యాయాలు, పరిష్కరించని సమస్యలపై హిందూ సమ్మేళనా కమిటీ ఉపాధ్యక్షులు, జయకృష్ణ ట్రస్ట్ అధ్యక్షులు డాక్టర్ వివేక్ కుల్లాయప్ప యాదవ్ నిరాహార దీక్షలను పట్టణంలోని ఆశ హాస్పిటల్ ఎదురుగా గల ఆవరణములో ఐదవ రోజు కొనసాగింది. . ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా తాము హిందూ ధర్మం కాపాడడం కోసం అనేక పోరాటాలు […] The post ఐదవ రోజుకు చేరుకున్న రిలే నిరాహార దీక్షలు appeared first on Visalaandhra .
సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు అందించిన వేద వ్యాస్..
సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు అందించిన వేద వ్యాస్.. పెడన, ఆంధ్ర ప్రభ
నూతన పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ..
నూతన పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ.. గత ప్రభుత్వ నిర్వాకాన్ని కూటమి ప్రభుత్వం
నాగులమ్మ ఆలయం లో ఘనం గా మండె మెలిగే పండగ
ఆదివాసీ పూజారుల ప్రత్యేక పూజలు మంగపేట మార్చి 03 (జనం సాక్షి)మంగపేట మండలం వాగొడ్డుగూడెం గ్రామ పంచాయతీ పరిధి లో గల లక్ష్మీ నర్సాపూర్ గ్రామం లో …
ఖమేనీ హత్యపై మోడీ ఎందుకు మౌనంగా ఉన్నారు? : రాహుల్ గాంధీ
ఢిల్లీ: ప్రస్తుత మౌనం ప్రపంచదేశాల్లో భారత్ కు ఉన్న ప్రాధాన్యత, ప్రతిష్టను దెబ్బతీస్తుందని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ తెలిపారు. మీ మౌనం దేశస్థాయిని తగ్గిస్తుందని అన్నారు. ఇరాన్ సుప్రీం అయతొల్లా అలీ ఖమేని హత్యపై భారత్ మౌనాన్ని తప్పుపట్టారు. ప్రధాని నరేంద్ర మోడీపై కాంగ్రెస్ ప్రశ్నల వర్షం కురిపించారు. ఖమేనీ హత్యపై మోడీ ఎందుకు మౌనంగా ఉన్నారు? అని.. ఒక దేశాధినేత హత్యకు మద్దతు ఇస్తున్నారా? అని రాహుల్ ప్రశ్నించారు. భారత్ నైతికంగా స్పష్టమైన వైఖరితో ఉండాలని, ప్రధాని మోడీ ఇప్పటికైనా మాట్లాడాలని కోరారు. ఇరాన్ పై దాడులతో కోట్లాదిమంది ప్రజలు అనిశ్చిత పరిస్థితుల్లో ఉన్నారని, కోటిమంది భారతీయులు చిక్కుకు పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. హింస మరింత హింసకు దారి తీస్తుందని రాహుల్ గాంధీ పేర్కొన్నారు.
స్పీకర్ వ్యవస్థకే వన్నె తెచ్చిన విలువల శిఖరం శ్రీపాద
– పదవి అంటే అధికారం కాదు… బాధ్యత అని చాటి చెప్పిన దార్శనికుడు — దుద్దిళ్ల శ్రీపాద రావు విలువల …
DRF Staff |పాపం ఇద్దరు బాలురు….
DRF Staff | పాపం ఇద్దరు బాలురు…. DRF Staff | ఆంధ్రప్రభ,
ఉపాధి పనికి వచ్చే కూలీలకు ఈ కేవైసీ తప్పనిసరి : ఎంపీడీఓ
విశాలాంధ్ర- వలేటివారిపాలెం : కేంద్ర ప్రభుత్వం నూతనంగా జాతీయ ఉపాధి హామీ పథకానికి బదులుగా ప్రవేశపెట్టిన వికసిత్ భారత్ గ్యారంటీ రోజుగా మిషన్ గ్రామీణ్ పథకంలో కూలీలుగా పనిచేసే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఈ కేవైసీ చేయించుకోవలసి ఉంటుందని ఎంపీడీఓ వై. శంకరరావు తెలిపారు. విశాలాంద్ర విలేకరితో ఆయన మాట్లాడుతూ ఇప్పటికే ఈ కేవైసీ చేయించుకున్న వారికి ఇబ్బంది లేదని, అయితే ఈ కేవైసీ చేయించుకోని వారు కూలి పనులకు వస్తే వారికి హాజరు పడదని,అందువల్ల వారికి […] The post ఉపాధి పనికి వచ్చే కూలీలకు ఈ కేవైసీ తప్పనిసరి : ఎంపీడీఓ appeared first on Visalaandhra .
Chiranjeevi praises Charan’s stunning moves from Peddi
Megastar Chiranjeevi praised Mega Powerstar Ram Charan’s natural grace and swag, style in the recently released Rai Rai Raa Raa song from the film. He noted that the song creates an incredible impact on screen, successfully merging high-speed energy with emotional resonance. He specifically highlighted Ram Charan’s performance, stating that watching him move with such […] The post Chiranjeevi praises Charan’s stunning moves from Peddi appeared first on Telugu360 .
మొన్న పేకాట…నేడు గంజాయి! స్టేషన్ ఘన్ పూర్, ఆంధ్రప్రభ : స్టేషన్ ఘన్పూర్
పార్టీ బలోపేతమే ఎజెండా గా గడప గడపకు సీపీఐ
జిల్లా కార్యదర్శి రేఖా భాస్కరరావు విశాలాంధ్ర – రాజమహేంద్రవరం : సీపీఐ రాష్ట్ర సమితి పిలుపు లో భాగంగా తూర్పుగోదావరి జిల్లా సీపీఐ కార్యదర్శి రేఖా భాస్కరరావు గడప గడపకూ సీపీఐ కార్యక్రమాన్ని చేపట్టి పార్టీని మరింత బలోపేతం చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రం నుండి ప్రారంభమైన ఈ కార్యక్రమం నిడదవోలు, పెరవలి, గోపాలపురం తో పాటూ జిల్లాలో అన్ని ప్రాంతాల్లో చేపట్టనున్నట్లు భాస్కరరావు తెలిపారు. జిల్లా సహాయ కార్యదర్శి కె.రాంబాబు మాట్లాడుతూ పార్టీ […] The post పార్టీ బలోపేతమే ఎజెండా గా గడప గడపకు సీపీఐ appeared first on Visalaandhra .
BJP |రాజ్యసభకు నితిన్ నబీన్ నామినేట్
BJP | రాజ్యసభకు నితిన్ నబీన్ నామినేట్ BJP | ఆంధ్రప్రభ, వెబ్
పెంచిన ఎయిర్ బస్ డ్రైవర్ల వేతనాలు
పెంచిన ఎయిర్ బస్ డ్రైవర్ల వేతనాలు నర్సంపేట, ఆంధ్రప్రభ : నర్సంపేట హైర్
ఇస్కాన్ గోశాలకు భారీ విరాళం: దాతల ఉదారత
విశాలాంధ్ర-రాప్తాడు : అనంతపురం జిల్లా రాప్తాడు మండలం మరూరు గ్రామానికి చెందిన ప్రముఖ దాతలు, పుణ్య దంపతులు తమ్మినేని నరసింహులు, తమ్మినేని రాజకుమారి తమ ఉదారతను చాటుకున్నారు.అనంతపురంలోని ఇస్కాన్ గోశాల నిర్వహణ కోసం వారు రూ.14 లక్షల 17 వేల భారీ విరాళాన్ని అందజేశారు.గోరక్షణ, గోసేవ పట్ల తమకున్న భక్తిని చాటుకుంటూ వారు ఈ ఆర్థిక సాయాన్ని ఇస్కాన్ ప్రతినిధి దామోదర్ గౌరంగ్ ప్రభుదాస్ కు వ్యక్తిగతంగా అందజేశారు.కాగా, ఈ దంపతులు గతంలో కూడా గోశాల అభివృద్ధి […] The post ఇస్కాన్ గోశాలకు భారీ విరాళం: దాతల ఉదారత appeared first on Visalaandhra .
సమస్యల పరిష్కారానికి సహకరిస్తాం
భీమ్గల్ టౌన్, ఆంధ్రప్రభ ; భీంగల్ పట్టణం అభివృద్ధి కొరకు కట్టుబడి ఉన్నామని,
4న ఉచిత కంటి పరీక్షల మెగా వైద్య శిబిరం
శ్రీ షిరిడి సాయిబాబా సేవా సమితివిశాలాంధ్ర ధర్మవరం;;! పట్టణంలోని పుట్టపర్తి రోడ్ సాయిబాబా గుడి ఆవరణంలో ఈ నెల నాలుగవ తేదీ బుధవారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఉచిత కంటి పరీక్షల మెగా వైద్య శిబిరమును నిర్వహిస్తున్నట్లు శ్రీ షిరిడి సాయిబాబా సేవా సమితి అధ్యక్షులు వీరనారాయణ, ఉపాధ్యక్షులు నారాయణరెడ్డి, కార్యదర్శి రామలింగయ్య, ఉప కార్యదర్శి జి సి నాయుడు, కోశాధికారి సూర్యనారాయణ, సూర్య ప్రకాష్ లు తెలిపారు. ఈ సందర్భంగా […] The post 4న ఉచిత కంటి పరీక్షల మెగా వైద్య శిబిరం appeared first on Visalaandhra .
టీడీపీ నేత రాజేష్ కు కనపర్తి పరామర్శ..!
టీడీపీ నేత రాజేష్ కు కనపర్తి పరామర్శ..! కోడూరు, ఆంధ్రప్రభ : కోడూరు
హోలీ సంబరాల్లో గ్రామస్తుల సమైక్యత అంబరాన్నంటింది!
నల్లబెల్లి, ఆంధ్రప్రభ : మండలంలోని రుద్రగూడెం గ్రామంలో మంగళవారం రంగుల కేళిలో మునిగిపోయింది.
అంగరంగ వైభవంగా మన్మధోత్సవ వేడుకలు
విశాలాంధ్ర ధర్మవరం:: పట్టణంలోని సాలే వీధిలో మన్మధోత్సవ వేడుకలు మార్చి 1వ తేదీ నుండి మూడవ తేదీ వరకు మూడు రోజులపాటు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నామని అధ్యక్షులు గిర్రాజు పద్మనాభం, ఉపాధ్యక్షులు జాగంటి కృష్ణమూర్తి, మల్లక రాఘవ, గిర్రాజు నాగరాజు, కార్యదర్శులు డి.ఎస్ ఆనంద్, దడే కుళ్లాయప్ప, నాగార్జున తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 94 సంవత్సరాలుగా ఈ వేడుకలను జరుపుతున్నామని తెలిపారు. రెండవ రోజు మన్మధ విగ్రహాలకు పట్టు వస్త్రాలతో చేసిన అలంకరణ […] The post అంగరంగ వైభవంగా మన్మధోత్సవ వేడుకలు appeared first on Visalaandhra .
ఓగేరు వాగుపై క్షేత్రస్థాయి పరిశీలన..
ఓగేరు వాగుపై క్షేత్రస్థాయి పరిశీలన.. ఓగేరు వాగు కరకట్టలను పరిశీలిస్తున్న డ్రైనేజీ బోర్డు
సామాజిక కూర్పుతో అభ్యర్థులను ఖరారు చేసే ఛాన్స్ ఉంది:మహేష్ గౌడ్
హైదరాబాద్: రాజ్యసభ సభ్యుల ఎంపిక కోసం ఢిల్లీకి పిలుస్తామని టిపిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. ఢిల్లీకి పిలుస్తారా? ఫోన్ లో చర్చిస్తామా? అని సాయంత్రం నిర్ణయిస్తామని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ..రాజ్యసభ రేసులో 16 మంది ఉన్నారని, రాజ్యసభ సభ్యుల గురించి సోమవారం 30 నిమిషాల చర్చ జరిగిందని తెలియజేశారు. ఎవరు రేస్ లో ఉన్నారేది చెప్పలేమని, జస్టిస్ సుదర్శన్ రెడ్డి రాజ్యసభ స్థానాన్ని అడగడం లేదని చెప్పారు. ఎఐసిసి అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే అన్ని సమీకరణాలను బేరీజు వేస్తారని, ఎఐసిసి సామాజిక కూర్పుతో అభ్యర్థులను ఖరారు చేసే ఛాన్స్ ఉందని అన్నారు. నలుగురు బిసిలు రాజ్యసభ అవకాశం ఇవ్వమని అడుగుతున్నారని, కొన్ని చోట్ల ఎమ్మెల్యేలు..డిసిసిలకు సహకరించడం లేదని మహేష్ గౌడ్ పేర్కొన్నారు.
ఎట్టకేలకు భారత్కు చేరుకున్న పీవీ సింధు #PVSindhu#BengaluruAirport#Dubai#AllEngland
నాంచారమ్మ తల్లి సేవలో మండలి వెంకట్రామ్..
నాంచారమ్మ తల్లి సేవలో మండలి వెంకట్రామ్.. కోడూరు, ఆంధ్రప్రభ : దివిసీమలో ప్రముఖ
శభాష్ సర్పంచ్ పురుమాని కోమల! స్టేషన్ ఘన్ పూర్, ఆంధ్రప్రభ : స్టేషన్
వినాయక స్వామి ఆలయం మూత.. గ్రహణం సందర్భంగా జిల్లాలో పలు ఆలయాల మూత
హోలీ పండగ ఐక్యతకు సౌబ్రాతృత్వానికి ప్రతీక
నర్సంపేట రూరల్, ఆంధ్రప్రభ : నర్సంపేట నియోజకవర్గంలో హోలీ పండుగ సంబరాలు అంగరంగ
సదాశివపేటలో ఘనంగా హోలీ సంబరాలు
జిటిఆర్ డెవలపర్స్ ఆధ్వర్యంలో ఉత్సాహంగా హోలీ వేడుకలు సదాశివపేట మార్చి 3(జనం సాక్షి)సదాశివపేటలో హోలీ సంబరాలు ఘనంగా జరుపుకున్నారు. చిన్న, పెద్ద కలిసి రంగులు చల్లుకుంటూ సంబరాలు …
ఆధునీకరణ పనులతో ధర్మవరం ఆర్టీసీ బస్టాండ్ కు కొత్త శోభ
విశాలాంధ్ర ధర్మవరం; ధర్మవరంలోని ఏపీఎస్ఆర్టీసీ బస్టాండ్ ఆధునీకరణ పనులతో కొత్త శోభను సంతరించుకుంది. ఆర్టీసీ బస్టాండ్ డిపో మేనేజర్ సత్యనారాయణ ఆర్టీసీ బస్టాండ్ ఆవరణమును, వివిధ గదులను నూతన పెయింటింగ్ తో నూతనంగా అలంకరింపజేశారు. అనంతరం డిపో మేనేజర్ మాట్లాడుతూ ఐదు లక్షల నిధులు ఖర్చుపెట్టి అభివృద్ధి పనులు చేయడం జరిగిందన్నారు. ఆర్టీసీ బస్టాండ్ ప్రయాణికులను ఆకర్షించే విధంగా, మరిన్ని సేవలను అందించేలా కృషి చేస్తున్నామని తెలిపారు. పూల మొక్కలు, త్రాగునీరు, ఆర్వో వాటర్ క్యాన్స్, టాయిలెట్ […] The post ఆధునీకరణ పనులతో ధర్మవరం ఆర్టీసీ బస్టాండ్ కు కొత్త శోభ appeared first on Visalaandhra .
చంద్రగ్రహణం ఆలయాలు మూసివేత.. ఒంగోలు కల్చరల్, ఆంధ్రప్రభ : ప్రకాశం జిల్లా ఒంగోలు
ఈ ఈ ఎల్ ఒలింపియాడ్ లో విజయకేతనం ఎగురవేసిన శ్రీ శ్రీనివాస స్కూల్
విశాలాంధ్ర ధర్మవరం; జిల్లా స్థాయిలో నిర్వహించిన ఈ ఈ ఎల్ ఓలింపు యాడ్ 2025-26 సంవత్సరములో పట్టణములోని శాంతినగర్ లో గల శ్రీ శ్రీనివాస స్కూల్ విద్యార్థులు విజయకేతనం ఎగురవేశారని హెడ్మాస్టర్ వెంకట పెరుమాళ్, డైరెక్టర్ యశ్వంత్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మార్చి 1వ తేదీ అనంతపురంలోని ఏ బి సి స్కూల్లో నిర్వహించిన ఈ ఈ ఎల్ పోటీలలో తమ పాఠశాల విద్యార్థులు ఒకటవ తరగతి అబ్బాయి ఈక్షిత్ మొదటి బహుమతిని, వైష్ణవి […] The post ఈ ఈ ఎల్ ఒలింపియాడ్ లో విజయకేతనం ఎగురవేసిన శ్రీ శ్రీనివాస స్కూల్ appeared first on Visalaandhra .
అనుమతి లేని రఘు ఏడ్జ్ స్కూల్ సోషల్ మీడియా ప్రచారాలపై విచారణ జరపాలి
ఏఐఎస్బి, ఏఐఎస్ఓ, ఏఐఎస్యూ విద్యార్థి సంఘాలువిశాలాంధ్ర ధర్మవరం:: ధర్మవరం పట్టణంలోని యశోద స్కూలు ఎదురు సందులోఅనుమతుల లేని రఘు స్కూల్ పై విచారణ జరిపి వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతూ ఏఐఎస్బి, ఏఐఎస్ఓ, ఏఐఎస్యూ విద్యార్థి సంఘాలు కలెక్టర్ కి వినతి పత్రాన్ని అందజేశారు. అనంతరం విద్యార్థి సంఘం నాయకులు మాట్లాడుతూ సదరు పాఠశాలకు విద్యాశాఖ/ప్రభుత్వం నుండి గానీ, సైనిక్ స్కూల్ సొసైటీ నుండి గానీ ఎటువంటి అధికారిక అనుమతులు లేకుండా తప్పుడు ప్రచారాలు సోషల్ మీడియా […] The post అనుమతి లేని రఘు ఏడ్జ్ స్కూల్ సోషల్ మీడియా ప్రచారాలపై విచారణ జరపాలి appeared first on Visalaandhra .
రూమర్ల దెబ్బకి పెట్రోల్ రష్ #PetrolRush #FuelRumours #PetrolBunks #ViralMessage #FuelSupply
Earthquake |తీవ్రత 4.3గా నమోదు
Earthquake | తీవ్రత 4.3గా నమోదు Earthquake | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్
చంద్రగ్రహణాన్ని పురస్కరించుకొని పెన్నాహోబిలం ఆలయం మూసివేత
విశాలాంధ్ర, ఉరవకొండ (అనంతపురం జిల్లా) : అనంతపురం జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం పెన్నాహోబిలం శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయాన్ని చంద్రగ్రహణమును పురస్కరించుకుని మంగళవారం ఉదయం తాత్కాలికంగా మూసివేశారు. ఈ సందర్భంగా ఆలయ కార్య నిర్వహణ అధికారి తిరుమల రెడ్డి అర్చకులు బాలాజీ మాట్లాడుతూ గ్రహణ సమయం ప్రారంభం కంటే ముందుగానే ఆలయ ద్వారాలను మూసివేసి, నిత్యార్చనలు నిలిపివేసినట్లు తెలిపారు. గ్రహణం ముగిసిన అనంతరం నాలుగవ తేదీ బుధవారం ఉదయం ఆలయంలో శుద్ధి కార్యక్రమాలు నిర్వహించి, ప్రత్యేక పూజలు చేపట్టనున్నట్లు […] The post చంద్రగ్రహణాన్ని పురస్కరించుకొని పెన్నాహోబిలం ఆలయం మూసివేత appeared first on Visalaandhra .
శ్రీశైలం మహానంది ఆలయాలు కు తాళాలు..
శ్రీశైలం మహానంది ఆలయాలు కు తాళాలు.. చంద్రగ్రహణం కారణంగా ఆలయద్వారాలు మూసివేత… నంద్యాల
2eclipses |గ్రహచారరీత్యా ఏ గ్రహణం ఎక్కువ ప్రభావవంతం?
2eclipses | గ్రహచారరీత్యా ఏ గ్రహణం ఎక్కువ ప్రభావవంతం? 2eclipses | గ్రహణం
flights|గగనతలాన్ని మూసేసిన పాక్
flights| గగనతలాన్ని మూసేసిన పాక్ ఆంధ్రప్రభ వెబ్డెస్క్ : పశ్చిమాసియాలో ఉద్రిక్తతల కారణంగా
అభిషేక్ శర్మ మైండ్ సెట్ మారాలి: సంజయ్
హైదరాబాద్: టీమిండియా ఓపెనర్ అభిషేక్ శర్మ పామ్ లేమితో ఇబ్బంది పడుతున్నాడు. టి20 వరల్డ్ కప్ లో మూడ సార్టు డకౌట్ కావడంతో పాటు ఒక హాఫ్ సెంచరీ మాత్రమే చేశాడు. ఇప్పటివరకు ఏడు ఇన్నింగ్స్ లలో కలిపి 80 పరుగులు మాత్రమే చేసి బ్యాటర్ గా విఫలమయ్యాడు. వరల్డ్ కప్ లో బ్యాటింగ్ లో ఇరగదీస్తాడని అభిమానులు అనుకున్నారు కానీ తుస్సుమనిపించాడు. స్పిన్ ఎదుర్కొవడంలో ఇబ్బంది పడుతుండడంతో ప్రత్యర్థి జట్లు స్పిన్ ఉచ్చులో పడేసి అభిషేక్ ను త్వరగా ఔట్ చేస్తున్నారు. వెస్టిండీస్ తో జరిగిన డూ ఆర్ డై మ్యాచ్ లో అభిషేక్ 11 బంతుల్లో 10 పరుగులు మాత్రమే చేసి నిరాశపరిచాడు. రెండు క్యాచ్ లు కూడి వదిలేయడంతో ఐపిఎల్ కే పని కొస్తాడని క్రికెట్ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. ఈ సందర్భంగా అభిషేక్ శర్మకు మాజీ క్రికెటర్ మనోజ్ తీవారీ పలు సూచనలు చేశాడు. మన వికెట్ కు మనమే విలువ ఇవ్వాలని, లేకుంటే పేలవమైన షాట్లు ఆడి వికెట్లు పారేసుకోవద్దని సూచించారు. విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడితేనే సూపర్ స్టార్ గా ఉంటాడని, తక్కువ సమయంలో సూపర్ స్టార్ ఎదిగాడని, అలానే పేరు నిలుపుకోవాలంటే మంచి ఇన్నింగ్స్ లు నిర్మించాలని సలహా ఇచ్చాడు. టీమిండియాలో స్థానం కోసం విపరీతమైన పోటీ ఉందని, అతడి ఫీల్డింగ్ కూడా సరిగా లేదని, ఫీల్డింగ్ మెరుగు పరుచుకోవడంతో పాటు అతడి మైండ్ సెట్ లో మార్పు రావాలని సంజయ్ సూచించాడు.
ఇరాన్లో ఓ వైపు యుద్ధం.. మరోవైపు భూకంపం…
గెరాష్కు 55 కిలోమీటర్ల దూరంలో 10 కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రంఒకవైపు అమెరికా, ఇజ్రాయెల్ వైమానిక దాడులు కొనసాగుతుండగా, మరోవైపు ఇరాన్లో భూకంపం సంభవించింది. దక్షిణ ఇరాన్లోని గెరాష్ ప్రాంతంలో రిక్టర్ స్కేలుపై 4.3 తీవ్రతతో భూమి కంపించింది. ఈ భూకంపం వల్ల ఆస్తి, ప్రాణ నష్టం గురించి వివరాలు తెలియాల్సి ఉంది. గెరాష్కు ఉత్తర వాయువ్య దిశలో 55 కిలోమీటర్ల దూరంలో 10 కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రాన్ని గుర్తించారు.రిక్టర్ స్కేలుపై 4.3 తీవ్రత నమోదు […] The post ఇరాన్లో ఓ వైపు యుద్ధం.. మరోవైపు భూకంపం… appeared first on Visalaandhra .
ఆలయం తాత్కాలిక మూసివేత.. ఆలయ దర్శన సమయాల్లో మార్పులు..మార్చి 4న ఉదయం యథావిధిగా
మీసేవ ఆపరేటర్ల తొలగింపు పై రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచించాలి..
కడెం (నిర్మల్ జిల్లా), ఆంధ్రప్రభ ; మీసేవ ఆపరేటర్ల తొలగింపు పై రాష్ట్ర
జాతీయ అవార్డుకి ఎంపికైన రాకేష్ రెడ్డి..
టేకుమట్ల, ఆంధ్రప్రభ : భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం రాఘవపూర్ ఎంపీపీ ఎస్
The post Photos : Virosh Vratham Pics appeared first on Telugu360 .
ఊట్కూర్, ఆంధ్రప్రభ : నారాయణపేట జిల్లాఊట్కూర్ మండల పరిధిలోని 23 గ్రామపంచాయతీలలో మంగళవారం
Brain stroke|సంకేతాలను విస్మరించొద్దు
Brain stroke| సంకేతాలను విస్మరించొద్దు ఆంధ్రప్రభ వెబ్డెస్క్ : బ్రెయిన్ స్ట్రోక్ వస్తే
Dog Squad |క్షుణ్ణంగా తనిఖీలు…
Dog Squad | క్షుణ్ణంగా తనిఖీలు… Dog Squad | ఆంధ్రప్రభ, వెబ్
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ‘పెద్ది’తో బాక్సాఫీస్ను అదరగొట్టడానికి సిద్ధమవుతున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ షాట్ గ్లింప్స్, అలాగే ఫస్ట్ సింగిల్ చికిరి చికిరికు వచ్చిన అద్భుతమైన స్పందనతో సినిమా దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. దర్శకుడు బుచ్చిబాబు సానా ఈ చిత్రంలో రామ్ చరణ్ను పూర్తిగా రగ్గడ్ అవతార్లో చూపిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ను వెంకట సతీష్ కిలారు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. సంగీతాన్ని ఆస్కార్ విజేత ఎఆర్ రెహ్మాన్ సమకూరుస్తున్నారు. తాజాగా మేకర్స్ రెండో సింగిల్ ‘రై రై రా రా...’ను విడుదల చేశారు. ఏఆర్ రెహ్మాన్ స్వయంగా ఆలపించిన ఈ పవర్ఫుల్ డ్యాన్స్ నంబర్ అదిరిపోయే మాస్ ఎనర్జీని అందిస్తోంది. స్టార్ ఎంట్రీ సాంగ్ ఎలా ఉండాలో కొత్త బెంచ్మార్క్ సెట్ చేస్తూ, భారతీయ సినిమాలోనే అత్యంత భారీ పాటల్లో ఒకటిగా నిలిచేలా రూపుదిద్దుకుంది. రామ్ చరణ్ తన ట్రేడ్మార్క్ మాస్ ఎనర్జీ, డ్యాన్స్తో అదరగొట్టారు. జానీ మాస్టర్ అందించిన డైనమిక్ కొరియోగ్రఫీ విజువల్ ట్రీట్ గా నిలిచింది. అనంత శ్రీరామ్ రాసిన సాహిత్యం పూర్తి మాస్ అప్పీల్తో ఆకట్టుకుంది. ఈ చిత్రంలో జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తోంది. శివ రాజ్ కుమార్, జగపతి బాబు, దివ్యేందు శర్మ, బోమన్ ఇరానీ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. పెద్ది సినిమా ఏప్రిల్ 30న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా రిలీజ్ కానుంది.
3rdMarchCartoon|ఆంధ్రప్రభలో నేటి కార్టూన్ ఔరా
3rdMarchCartoon|దౌత్య మార్గాలంటూనే దాడి ధోరణి 3rdMarchCartoon|నోబెల్ శాంతి మాటల్లో… యుద్ధ హెచ్చరికల్లో తీవ్రతఇరాన్పై
భారీ బంగారం విరాళం.. 100 గ్రాముల స్వచ్ఛమైన బంగారం సమర్పించిన భక్తుడు ఆంధ్రప్రభ,
అనురాగ ఆత్మీయతకు ప్రతీక హోలీ..
అనురాగ ఆత్మీయతకు ప్రతీక హోలీ.. హోలీ పండుగ శుభాకాంక్షలు తెలిపిన ఏపీసీసీ చీఫ్
బహ్రెయిన్లో చిక్కుకున్న హైదరాబాద్ పర్యాటకులు #Bahrain#HyderabadTourists#WestAsiaTensions
morethan80%import |ఇరాన్ యుద్ధ ప్రభావం… భారత్లో ఏయే ధరలు మోతెక్కనున్నాయి?
morethan80%import | ఇరాన్ యుద్ధ ప్రభావం… భారత్లో ఏయే ధరలు మోతెక్కనున్నాయి? morethan80%import

31 C