Manchiryala |ఇసుక ట్రాక్టర్లను అడ్డుకున్న స్థానికులు
Manchiryala | ఇసుక ట్రాక్టర్లను అడ్డుకున్న స్థానికులు Manchiryala | నస్పూర్, ఆంధ్రప్రభ
భాగ్యశ్రీ బోర్సే తో రిలేషన్ పై స్పందించిన రామ్ పోతినేని
రామ్ పోతినేని హీరోగా పి మహేశ్ బాబు దర్శకత్వం వహిస్తున్న చిత్రం ఆంధ్ర కింగ్ తాలూకా. ఈ చిత్రంతో రామ్ ఒక స్టార్ హీరోకు అభిమాని పాత్రలో నటించారు.ఈ సినిమాలో రామ్ సరసన భాగ్యశ్రీ బోర్సే నటించింది. ఈ చిత్రం నవంబర్ 27న ప్రేక్షకుల ముందుకు రానుంది.. అయితే వీరిద్దరే డేటింగ్ లో ఉన్నారనే వార్తలు ఈ సినిమా ప్రారంభమైనప్పటి నుంచి ప్రచారం అవుతున్నాయి. ఈ సినిమా ప్రచారంలో భాగంగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు పంచుకున్నారు రామ్ పోతినేని. వీరిద్దరూ పై వస్తున్న రూమర్స్ పై రామ్ స్పందించారు. ఈ సినిమా కోసం నేను ప్రమ గీతం రాశాను. అప్పటి నుంచే రూమర్స్ మొదలయ్యాయని, మనసులో ఏమీ లేకపోతే అంత గొప్పగా పాట ఎలా రాయగలరని అందరూ అనుకున్నారన్నారు. కానీ ,నేను ఈ సినిమాలోని హీరో, హీరోయిన్ ప్రాతలను ఊహించుకొని మాత్రమే లిరిక్స్ రాశానని, ఈ పాట రాసినప్పటికి అసలు హీరోయిన్ ఎంపిక జరగలేదన్నారు.
Rs 35 lakhs |రూ.35 లక్షలతో సీసి రోడ్డు..
Rs 35 lakhs | రూ.35 లక్షలతో సీసి రోడ్డు.. Rs 35
Adilabad |అంగన్వాడీల వేతనాలకు చట్టబద్ధత కల్పించాలి…
Adilabad | అంగన్వాడీల వేతనాలకు చట్టబద్ధత కల్పించాలి… Adilabad | ఆంధ్రప్రభ బ్యూరో,
టాటా కొత్త SUV.. ధర రూ.11.49 లక్షలు#TeluguPost #telugu #post #news
ఈ ఆలయం గురించి తెలుసా? #TeluguPost #telugu #post #news
Fresh Troubles for NBK’s Aditya 999?
Nandamuri Balakrishna has been in plans to take up the sequel for Aditya 369 from a long time and he announced that the film is titled Aditya 999. Balakrishna announced that he would direct the film but he changed his plans. He handed the responsibility to sensible director Krish. The talented director also announced the […] The post Fresh Troubles for NBK’s Aditya 999? appeared first on Telugu360 .
MLA |ఇందిరమ్మ ఇల్లు ప్రారంభోత్సవం…
MLA | ఇందిరమ్మ ఇల్లు ప్రారంభోత్సవం… MLA | మాడుగుల పల్లి, ఆంధ్రప్రభ
మూడు విడతల్లో పంచాయతీ ఎన్నికలు.. షెడ్యూల్ విడుదల
తెలంగాణలో ఎట్టకేలకు గ్రామ పంచాయతీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల అయ్యింది. మంగళవారం రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. మూడు విడతల్లో ఈ ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలిపింది. డిసెంబర్ 11న తొలి విడత, డిసెంబర్ 14న రెండో విడత, డిసెంబర్ 17న మూడో విడత ఎన్నికలు జరపనున్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని వెల్లడించారు. నవంబర్ 27 నుండి మొదటి విడత నామినేషన్ ప్రారంభం కానుంది. అలాగే, నవంబర్ 30 నుండి రెండవ విడత నామినేషన్.. డిసెంబర్ 3 నుండి మూడవ విడత నామినేషన్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. కాగా, ఈ మూడు విడతల్లో మొత్తం 12,760 పంచాయతీలు.. లక్షా 13 వేల 534 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 1 వరకు పోలింగ్ నిర్వహించి.. మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు జరపనున్నట్లు కమిషనర్ తెలిపారు. ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో ఈరోజు నుంచే ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది.
కాంగ్రెస్ ప్రభుత్వం అండదండతోనే చెలరేగిపోతున్న ఇసుక మాఫియా: హరీశ్రావు
కాంగ్రెస్ ప్రభుత్వం అండదండ్రులతో ఇసుక మాఫియా చెలరేగిపోతుందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావు అన్నారు. మంగళవారం తనుగుల చెక్ డ్యాంను సందర్శనకు వచ్చిన ఆయన విలేఖరులతో మాట్లాడారు. చెక్ డ్యాంలను ఇసుక మాఫియా బాంబులతో కూల్చివేసిందని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. ఇసుక కోసం చెక్ డ్యాంను బాంబులతో పేల్చివేసిన దుండగులు రైతులను నడిరోడ్డుపై నిలబెట్టారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇసుక మాఫియా తమ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులు మాఫియాకు అండదండగా ఉంటూ వారిని ప్రోత్సహించడం వలనే ఇలాంటివి జరుగుతున్నాయని అన్నారు. చెక్ డాం పేల్చివేయడంతో సుమారు 20,000 ఎకరాలు సాగుకు నోచుకోకుండా పోయిందని అన్నారు. సుమారు 24 కోట్లు పెట్టి కట్టిన చెక్ డ్యాం పేల్చివేశారని వెంటనే వారిని గుర్తించి అరెస్టు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. చెక్ డ్యాం పేల్చి వేసిన వారి నీ అదుపులోకి తీసుకొని వారి వద్ద నుంచి 24 కోట్లు వసూలు చేయడంతో పాటు శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. కెసిఆర్ హయాంలో కాళేశ్వరం లాంటి గొప్ప ప్రాజెక్టును లక్షల ఎకరాలకు నీళ్లు అందించారని ఆయన ఈ సందర్బంగా గుర్తు చేశారు. కెసిఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రాజెక్టులతో పాటు తెలంగాణ అభివృద్ధి కోసం ఎన్నో కట్టడాలను కట్టారని, కాంగ్రెస్ పాలనలో వాటిని కూల్చడం మొదలు పెట్టారని ఎద్దేవ చేశారు. ఇసుక మాఫియా టెర్రరిస్టులను మించిపోయారని, రైతుల పంటలకు అవసరమయ్యే నీటిని వృధా చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. చెక్ డ్యాం పేల్చివేసి మూడు రోజులు గడుస్తున్న ప్రభుత్వం ఇప్పటివరకు కూల్చిన వారిని గుర్తించకపోవడం సిగ్గుచేటు అని అన్నారు. స్థానిక రైతులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినప్పటికీ పట్టించుకోవడం లేదని, ప్రభుత్వం మొద్దు నిద్ర పోతుందా అంటూ హేలనచేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ కల్పతరువు అని చెక్ డ్యాంల కింద ఉన్న కాలువలను తవ్విస్తే మరిన్ని లక్షల ఎకరాలకు నీళ్లు రైతులకు అందించవచ్చు అని అన్నారు. పెద్దపల్లి ప్రాంతంలోని హుస్సేన్ మియ చెక్ డాం కూల్చి వేసినప్పుడే పట్టించుకుంటే ఈరోజు ఈ ఘటన జరిగి ఉండేది కాదని అన్నారు. కెసిఆర్ పాలనలో కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి ప్రతి నీటి బొట్టును ఒడిసిపట్టి తాగునీరు, సాగునీరు అందించామని ఈ సందర్బంగా ఆయన గుర్తు చేశారు. ఎన్నికల ముందు ఇరిగేషన్ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి సంవత్సరానికి ఆరు లక్షల ఎకరాలకు నీళ్లు అందిస్తానని చెప్పి రెండు సంవత్సరాలు గడిచిన ఒక్క లక్ష ఎకరాల కూడా నీళ్లు అందించడం లేదని మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టులో రెండు పిల్లర్లు కుంగిన ఇప్పటివరకు మరమ్మత్తు చేయించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి కాలేశ్వరం కూలింది అన్నప్పుడు కాళేశ్వరంలో భాగమైన మల్లన్న సాగర్ ప్రాజెక్టు నుంచి 8వేల కోట్లు వెచ్చించి హైదరాబాదులోని మూసీలో కి నీళ్లు తీసుకువస్తానని ఎలా చెప్పారని ఈ సందర్బంగా ఆయన ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టు వద్ద రెండు పిల్లర్లు కూడా ఇలానే కూలాయని మాకు అనుమానం వస్తుందని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన రెండు పిల్లర్లు కూలినప్పుడు కూడా ఆ ప్రాంతంలో అర్ధరాత్రి పెద్ద శబ్దాలు వచ్చాయని అక్కడున్న ప్రజలు చెప్పారని అన్నారు. వెంటనే ఈ ప్రాంతంలో కాపర్ డ్యాం నిర్మాణం చేసి సుమారు 20వేల ఎకరాలకు నీళ్లు అందించాలని సూచించారు. చెక్ డ్యాం సందర్శనలో హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్, ఎమ్మెల్యేలు రవిశంకర్, సంజయ్, మాజీ ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్, దాసరి మనోహన్ రెడ్డి లతోపాటు నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Hospital |పాము కాటుకు వ్యక్తి మృతి
Hospital | పాము కాటుకు వ్యక్తి మృతి Hospital | ఊట్కూర్, ఆంధ్రప్రభ
రాజ్యాంగ ప్రస్తావనను సామూహికంగా చదవండి:–జిల్లా కలెక్టర్
విశాలాంధ్ర పుట్టపర్తి: భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని నవంబర్ 26వ తేదీ ఉదయం 11.30 గంటలకు అన్ని శాఖా కార్యాలయాలలో రాజ్యాంగ ప్రస్థావనను సామూహికంగా చదవాలని జిల్లా కలెక్టర్ ఏ. శ్యామ్ ప్రసాద్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటనలో కలెక్టర్ పేర్కొన్నారు.“సంవిధాన దినోత్సవాన్ని ప్రతి ప్రభుత్వ శాఖ, కార్యాలయం, సంస్థలో తగిన గౌరవంతో నిర్వహించాలి. రాజ్యాంగ విలువలపై అవగాహన పెంచేందుకు ఈ కార్యక్రమం ఎంతో ప్రాముఖ్యమైనది” అని తెలిపారు. రాష్ట్ర […] The post రాజ్యాంగ ప్రస్తావనను సామూహికంగా చదవండి:–జిల్లా కలెక్టర్ appeared first on Visalaandhra .
ఉద్యమాల నుంచే నాయకులు పుడతారు: కెటిఆర్
తెలంగాణ చరిత్రలో దీక్ష దివాస్ నవంబర్ 29 ఒక గొప్ప మహా ఘట్టంగా నిలిచిపోతుందని కెటిఆర్ వ్యాఖ్యానించారు. డిసెంబర్ 9న దీక్ష దివాస్ జరుపుకుంటున్న ఆ రోజే తెలంగాణ కెసిఆర్ దీక్ష ఫలితంగా తెలంగాణ సాధ్యమైందని అన్నారు. తెలంగాణ ఉద్యమంలో విద్యార్థులు విద్యార్థి అమరవీరుల త్యాగఫలం చాలా గొప్పదని పేర్కొన్నారు. దీక్ష దివాస్ను అన్ని యూనివర్సిటీలు, అన్నీ కాలేజీల్లో ఘనంగా నిర్వహించాలని సూచించారు. ఈ సందర్భంగా ఆనాడు తెలంగాణ కోసం చేసిన త్యాగాలను కెసిఆర్ పాత్రను వివరించాలని, యువకులకు ఉద్యమ కాలంలో జరిగిన త్యాగాల గురించి తెలియజేయాలని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంపై మనకున్న ప్రేమ ఇతరులకు ఉండదని, రాష్ట్రాన్ని కాపాడుకునే బాధ్యత మనదేనని కెటిఆర్ ఉద్ఘాటించారు. ఉద్యమాల నుంచే నిజమైన నాయకులు పుడతారు అని, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పోరాటం చేసేవారినే ప్రజలు నాయకులుగా కోరుకుంటారని చెప్పారు. కాంగ్రెస్ అరాచకాలపై పోరాడి, ప్రతి విద్యార్థి ఒక యోధుడిగా ఎదగాలని కెటిఆర్ పిలుపునిచ్చారు.
హైదరాబాద్ను కాలుష్య రహిత నగరంగా మారుస్తాం
పారదర్శక ఇండస్ట్రియల్ ల్యాండ్ కన్వర్షన్ పాలసీ – డిప్యూటీ సీఎం భట్టి హైదరాబాద్ (జనంసాక్షి): గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఎలాంటి పాలసీ లేకుండా, క్యాబినెట్ అనుమతి లేకుండా …
మూడు విడతల్లో పంచాయతీ ఎన్నికలు.. షెడ్యూల్ ఇదీ..
హైదరాబాద్ (జనంసాక్షి) : తెలంగాణలో పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ ను రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రకటించింది. మంగళవారం సాయంత్రం నిర్వహించిన మీడియా సమావేశంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ …
CM Revanth |ఓట్లు అడిగే హక్కు లేదు….
CM Revanth | ఓట్లు అడిగే హక్కు లేదు…. CM Revanth |
Young Producers’ Strategy Works Bigtime
Investing, promoting and releasing a small film has become quite tough for the producers. There has to be a driven force for the audience to watch small films in theatres. But young producers Bunny Vas and Vamsi Nandipati have come up with a new strategy and they have released small films like Little Hearts and […] The post Young Producers’ Strategy Works Bigtime appeared first on Telugu360 .
Telangana : నేటి నుంచి ఎన్నికల కోడ్.. పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ ఇదే
తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషన్ స్థానిక సంస్థలకు ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్ విడుదల చేసింది
Minister |సంక్షేమ పథకాలు సద్వినియోగం చేసుకోవాలి..
Minister | సంక్షేమ పథకాలు సద్వినియోగం చేసుకోవాలి.. Minister | ఊట్కూర్, ఆంధ్రప్రభ
Karthi – Kalyan Shankar – Naga Vamsi
Tamil actor Karthi has done Telugu films like Oopiri and he has been in frequent touch with Telugu directors and producers. Karthi is in touch with most of the top Tollywood producers from sometime and he is keen to line up a Telugu film next year. As per the recent development, Karthi has signed his […] The post Karthi – Kalyan Shankar – Naga Vamsi appeared first on Telugu360 .
రూ.5 లక్షల కోట్ల అవినీతికి కాంగ్రెస్ స్కెచ్.. కెటిఆర్ సంచలన ఆరోపణలు
మనతెలంగాణ/హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వం ఐదు లక్షల కోట్ల రూపాయల అవినీతి స్కీమ్కి తెర లేపిందని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ఆరోపించారు. అందుకే 9,292 ఎకరాల భూమి దారాదత్తం చేసేందుకు హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీ (హెచ్ఐఎల్టిపి ..హిల్ట్ పి) పాలసీ తీసుకువచ్చిందని అన్నారు. గతంలో ఉద్యోగ, ఉపాధ్యాయ అవకాశాల కోసం ప్రజల నుంచి సేకరించిన ప్రభుత్వ భూమిని అతి తక్కువ ధరకి గత ప్రభుత్వాలు పారిశ్రామిక వ్యక్తులకు ఇచ్చాయని తెలిపారు. అప్పటి మార్కెట్ రేట్కి సంబంధం లేకుండా అత్యంత చవకగా ఈ భూములను ఇచ్చారని అన్నారు. కానీ ఇప్పుడు హైదరాబాద్లో ఉన్న 20 పారిశ్రామిక వాడలలోని 9,292 ఎకరాల భూమిని ప్రైవేటు వ్యక్తులకు దారాదత్తం చేసే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. లక్షలాది కోట్ల రూపాయల భూములను అప్పనంగా చేస్తున్న ఈ భూముల దందా పైన వెంటనే ప్రజలను జాగ్రత్త పరుస్తూ ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాలని మంగళవారం విద్యార్థి నాయకులకు కెటిఆర్ దిశానిర్దేశం చేశారు. ఒకప్పుడు పరిశ్రమల కోసం, ప్రజల ఉపాధి కోసం వచ్చిన భూములను ఇప్పుడు ప్రైవేటు వ్యక్తులు అపార్ట్మెంట్లు కడతామంటే కాంగ్రెస్ ప్రభుత్వం అనుమతి ఇస్తున్నదని విమర్శించారు. తాము గతంలో తీసుకువచ్చిన గ్రిడ్ పాలసీలో భాగంగా 50 శాతం ఐటీ ఆఫీసులకు, మిగిలిన 50 శాతం ఇతర అవసరాలకు వినియోగించుకునేలా ప్రభుత్వానికి తగిన ఫీజులు కట్టిన తర్వాత అవకాశం ఇచ్చామని గుర్తు చేశారు. కానీ, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా ప్రైవేటు వ్యక్తుల లాభం కోసం దారాదత్తం చేస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మార్కెట్ ధరలతో సంబంధం లేకుండా కేవలం ప్రభుత్వ రిజిస్ట్రేషన్ విలువలో 30 శాతం చెల్లిస్తే చాలు అంటూ అప్పనంగా ఒకప్పటి ప్రభుత్వ భూములను ప్రైవేటు వ్యక్తులకు అప్పగిస్తున్నదని, తద్వారా ఐదు లక్షల కోట్ల రూపాయల భూముల స్కామ్కు తెరలేపిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సిఎం రేవంత్ రెడ్డితో పాటు ఆయన మనవడు, ముని మనవడు వరకు కావాల్సినన్ని డబ్బులు సంపాదించుకునే ప్రయత్నంలో భాగంగానే ఈ పాలసీ తీసుకువచ్చారని ఆరోపించారు. ఈ పాలసీ ద్వారా రేవంత్ రెడ్డి అంబానీ సరసన నిలవాలని ప్రయత్నం చేస్తున్నట్లు కనిపిస్తుందని, అంత భారీగా దోపిడీ చేసేందుకు తెరలేపారని విమర్శించారు. హైదరాబాద్ నగరంలో పార్కులకు, ఇళ్లకు, చివరికి స్మశానానికి కూడా జాగా లేకున్నా, ప్రైవేటు వ్యక్తులకు ఈ భూములన్నింటినీ అప్పనంగా అప్పగిస్తున్నదని చెప్పారు. ఇదే అంశాన్ని బిఆర్ఎస్ కార్పొరేటర్లు, ఎంఎల్ఎలు, ఎంఎల్సిలు జిహెచ్ఎంసి జనరల్ బాడీ కౌన్సిలింగ్ సమావేశంలో నిలదీశారని తెలిపారు. 9,300 ఎకరాల హైదరాబాద్ భూములను, ప్రజల భూములను ప్రైవేటు వ్యక్తులకు అప్పనంగా చేస్తామంటే ఊరుకోమని, అది కాంగ్రెస్ పార్టీ అబ్బ జాగీరు కాదని బల్దియా సమావేశంలో ప్రశ్నించినట్లు తెలిపారు.
15 years |స్వదేశానికి తిరిగి వచ్చిన ఈశ్వర్
15 years | స్వదేశానికి తిరిగి వచ్చిన ఈశ్వర్ 15 years |
Rs 600 |తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు…
Rs 600 | తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు… Rs 600 |
‘గ్లోబ్ట్రాటర్’ ఈవెంట్లో మహేశ్ ఎంట్రీ కోసం ఇంత కష్టపడ్డారా.!
మహేశ్బాబు హీరోగా.. ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ చిత్రం ‘వారణాసి’. పాన్ వరల్డ్ సినిమాగా రూపొందుతున్న ఈ చిత్రం టైటిల్ని ప్రకటించేందుకు ఈ నెల 15వ తేదీన ‘గ్లోబ్ట్రాటర్’ పేరుతో ఓ భారీ ఈవెంట్ నిర్వహించారు. సాధారణంగా రాజమౌళి తన సినిమాల ఈవెంట్స్లో హీరోల ఎంట్రీని చాలా గ్రాండ్గా ప్లాన్ చేస్తుంటారు. అలాగే ఈ ఈవెంట్లోనూ మహేశ్ ఎంట్రీ అదిరిపోయేలా ప్లాన్ చేశారు రాజమౌళీ ఈ ఈవెంట్లో మహేశ్ బాబు ఎంట్రీ హైలైట్గా నిలిచింది. భారీ వృషభం(బొమ్మ)పై మహేశ్ ఈ ఈవెంట్లో ఎంట్రీ ఇచ్చారు మహేశ్. అయితే ఈ ఎంట్రీ కోసం ఎంత కష్టపడ్డారో ఓ వీడియోని విడుదల చేసింది చిత్ర యూనిట్. వృషభం బొమ్మని ఎలా తయారు చేశారో.. దాని కోసం ప్రత్యేకంగా ఓ ట్రాక్ని నిర్మించడం.. ముందు రాజమౌళి దానిపై వెళ్లి ట్రయల్ వేయడం.. ఆ తర్వాత మహేశ్ దానిపై వెళ్లడాన్ని మనం ఈ వీడియోలో చూడొచ్చు. ఎంతో మంది ఇంతలా కష్టపడ్డారు కాబట్టే ఈ ఈవెంట్ మహేశ్ ఎంట్రీ అంత సక్సెస్ అయిందని చెప్పుకోవచ్చు. ఇక సినిమా విషయానికొస్తే.. ఈ సినిమాలో ప్రియాంక చోప్రా మందాకినీ అనే పాత్రలో హీరోయిన్గా నటిస్తుండగా.. ప్రముఖ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ కుంభ అనే పాత్రలో విలన్గా నటిస్తున్నారు. ఇంకా ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. 2027 సమ్మర్లో ఈ సినిమా విడుదల అయ్యే అవకాశం ఉంది.
Donation |కనకదుర్గమ్మకు వెండి పాత్రల విరాళం..
Donation | ఎన్టీఆర్ బ్యూరో, ఆంధ్రప్రభ : విజయవాడలోని ఇంద్రకీలాద్రి పై ఉన్న
460 Sarpanch Posts |రిజర్వేన్లలో బీసీలకు తీవ్ర అన్యాయం
460 Sarpanch Posts | రిజర్వేన్లలో బీసీలకు తీవ్ర అన్యాయం 460 Sarpanch
MOU |ఆర్టీఐహెచ్-పీబీ సిద్దార్థ కళాశాల మధ్య ఎంవోయూ..
ఆవిష్కరణల ఆధారిత విద్యాభాగస్వామ్యానికి చొరవ MOU | పటమట, ఆంధ్రప్రభ : ఆవిష్కరణల
Preparation |బీసీలను సన్నద్ధం చేయండి..
Preparation | బీసీలను సన్నద్ధం చేయండి.. జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర
Bigg Boss 9|వాగ్వాదాలు.. ఘర్షణలు!
Bigg Boss 9| వాగ్వాదాలు.. ఘర్షణలు! ఈ వారం… బిగ్బాస్ దృశ్యాలు!రీతూ, కళ్యాణ్,
మహిళలందరికీ ఇందిరమ్మ చీరలు : పెద్దపల్లి డిఆర్డిఓ కాళిందని
మంథని, (జనంసాక్షి) : 18 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళ (యువతి)కు ఇందిరమ్మ చీరలను ప్రభుత్వం అందించడం జరుగుతుందని, ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పెద్దపల్లి …
Breaking : గోదావరి పుష్కరాలకు ముహూర్తం ఖరారు
గోదావరి పుష్కరాలకు ముహూర్తం ఖరారయింది.
కాలనీలో తాగునీటి సమస్య తీర్చండి
విశాలాంధ్ర – పెద్దకడబూరు (కర్నూలు) : మండల కేంద్రమైన పెద్దకడబూరు గ్రామంలోని స్థానిక నాల్గో వార్డులో తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని సమస్య పరిష్కరించాలని మంగళవారం ఎంపీడీఓ ప్రభావతి దేవికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కాలనీవాసులు బొజ్జప్ప, శాంతిరాజు మాట్లాడుతూ గ్రామంలోని ఎస్సీ కాలనీలోని మారెమ్మ అవ్వ దేవాలయం వెనుక ఉన్న నాల్గో వార్డులో గత 45 రోజులుగా కాలనీవాసులకు తాగునీరు అందడం లేదన్నారు. దీంతో తాము తాగునీరు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామన్నారు. బీసీ […] The post కాలనీలో తాగునీటి సమస్య తీర్చండి appeared first on Visalaandhra .
Divine darshan |దగ్గరగా కనకదుర్గమ్మ దివ్యదర్శనం
Divine darshan | దగ్గరగా కనకదుర్గమ్మ దివ్యదర్శనం Divine darshan | ఎన్టీఆర్
304 crore |రూ. 304 కోట్ల వడ్డీ లేని రుణాలు….
304 crore | రూ. 304 కోట్ల వడ్డీ లేని రుణాలు…. 304
మహోద్యమానికి సిద్ధమవుతున్న బీసీలు
ఖమ్మం (జనంసాక్షి) : కామారెడ్డి డిక్లరేషన్ పేరుతో బీసీలను మోసగించిన కాంగ్రెస్ ప్రభుత్వంపై ఫెళ పెళమని విరుచుకుపడేందుకు బీసీలు మహోద్యమానికి సన్నద్ధమవుతున్నారని తెలంగాణ సాహిత్య అకాడమీ మాజీ …
Telangana : స్థానిక సమరానికి సై.. ఎవరికి అనుకూలం అంటే?
తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల పోరుకు వేళయింది
Integral development |సమష్టి కృషితోనే సమగ్రాభివృద్ధి సాధ్యం
జిల్లా అభివృద్ధిలో ఉద్యోగుల ప్రాత కీలకంజిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ Integral development
అమానవీయం.. హోం వర్క్ చేయలేదని విద్యార్థికి దారుణమైన శిక్ష
నారాయణ్పుర్: విద్యార్థులు హోం వర్క్ చేయకపోతే.. టీచర్లు శిక్ష విధించడం సాధారణమే. రెండు దెబ్బలు వేయడమో.. లేక ఏదైనా చిన్న శిక్ష విధిస్తుంటారు. కానీ, ఇక్కడ ఇద్దరు టీచర్లు మాత్రం మితిమీరి.. అమానవీయంగా ప్రవర్తించారు. హోం వర్క్ చేయలేదని ఐదేళ్ల బాలుడికి దారుణమైన శిక్ష విధించారు. ఆ బాలుడిని చెట్టుకు వేలాడదీశారు. సూరజ్పుర్ జిల్లా నారాయణ్పుర్లోని హంసవాణి విద్యామందిర్లో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానికుల్లో ఒకరు ఈ ఉదంతాన్ని వీడియో తీసి సోషల్మీడియాలో పోస్ట్ చేయడంలో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఈ చర్యకు పాల్పడిన టీచర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు. పాఠశాల వద్ద పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టారు. దీనిపై జిల్లా విద్యాశాఖ స్పందిస్తూ.. దీనిపై దర్యాప్తునకు ఆదేశించామని.. సమగ్ర విచారణ జరుపుతామని పేర్కొంది. తప్పు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. కాగా, పాఠశాలకు చెందిన సుభాష్ శివహరే అనే వ్యక్తి ఈ చర్యను సమర్థిస్తూ మాట్లాడటం గమనార్హం. ఇది చిన్న శిక్ష అని.. విద్యార్థుల్లో భయం కలిగించేందుకు ఇలా చేశామని వ్యాఖ్యానించాడు. సుభాష్ వ్యాఖ్యలు గ్రామస్థుల ఆగ్రహాన్ని మరింత పెంచాయి.
Telangana : తెలంగాణ మంత్రి వర్గ సమావేశంలో కీలక నిర్ణయాలివే
తెలంగాణ మంత్రి వర్గ సమావేశం కీలక నిర్ణయం తీసుకుంది
Strong security |ఈవీఎం, వీవీప్యాట్ గోదాముకు పటిష్ట భద్రత..
Strong security | ఈవీఎం, వీవీప్యాట్ గోదాముకు పటిష్ట భద్రత.. జిల్లా కలెక్టర్
Andhra Pradesh : ఏపీలో కొత్తగా మూడు జిల్లాల ఏర్పాటుకు ఓకే
ఆంధ్రప్రదేశ్ లో కొత్తగా మూడు జిల్లాల ఏర్పాటుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది
KING |రైతును రాజును చేసే పంచ సూత్రాలు..
KING | రైతును రాజును చేసే పంచ సూత్రాలు.. KING | పెనుగంచిప్రోలు,
Parents |ఇలా చిదిమేసుకుంతే ఎలా…
Parents | ఇలా చిదిమేసుకుంతే ఎలా… Parents | వెబ్ డెస్క్, ఆంధ్రప్రభ
Krishna |విద్యార్థితో కలిసి హోంగార్డు అసభ్య నృత్యాలు..
Krishna | విద్యార్థితో కలిసి హోంగార్డు అసభ్య నృత్యాలు.. Krishna | కృష్ణా
Visranthi Sadan |త్వరలో ‘విశ్రాంతి సదన్’ నిర్మాణం..
Visranthi Sadan| కర్నూలు బ్యూరో, ఆంధ్రప్రభ : కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల
Government |రైతును రాజుగా చేయటమే ప్రభుత్వం లక్ష్యం
Government | రైతును రాజుగా చేయటమే ప్రభుత్వం లక్ష్యం దివి మార్కెట్ కమిటీ
రైతులకు తప్పని యూరియా తిప్పలు #telugupost #ureacrisis #telangananews #latestnews
Grain| వదంతులు నమ్మవద్దు.. రైతులకు స్పష్టం చేసిన ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ Grain|
ముగిసిన నాల్గవ రోజు ఆట.. మరోసారి కష్టాల్లో భారత్
గౌహటి: రెండో టెస్ట్ మ్యాచ్లో భారత్ మరోసారి పీకల్లోతు కష్టాల్లోపడింది. బర్సపార స్టేడియం వేదిగా సౌతాఫ్రికాతో జరుగుతున్న ఈ మ్యాచ్లో భారీ లక్ష్య చేధనలో భారత్ ఆరంభంలోనే తడబడింది. రెండో ఇన్నింగ్స్లో సౌతాఫ్రికా 5 వికెట్ల నష్టానికి 260 పరుగులు చేసి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. దీంతో 549 పరుగుల భారీ విజయ లక్ష్యాన్ని భారత్ ఎదుట ఉంచింది. అయితే ఈ భారీ లక్ష్యాన్ని చేధించే క్రమంలో భారత్ ఆరంభంలోనే రెండు వికెట్లు కోల్పోయింది. మార్కో యాన్సెన్ బౌలింగ్లో యశస్వీ జైస్వాల్ (13) వెర్రెనెకి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరగా.. హార్మర్ బౌలింగ్లో రాహుల్ (6) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దీంతో 15.5 ఓవర్లలో భారత్ 2 వికెట్ల నష్టానికి 27 పరుగులు చేసింది. క్రీజ్లో సాయి సుదర్శన్ (2), కుల్దీప్ యాదవ్ (4) ఉన్నారు. ఈ మ్యాచ్లో విజయం సాధించాలంటే భారత్కు మరో 522 పరుగులు కావాల్సి ఉంది.
DEO|క్రిష్ణగిరిలో డీఈఓ ఆకస్మిక తనిఖీలు
DEO| క్రిష్ణగిరిలో డీఈఓ ఆకస్మిక తనిఖీలు DEO| కర్నూలు, ఆంధ్రప్రభ : క్రిష్ణగిరి
Rtc Bus Stand |ఇదీ మక్తల్ బస్ స్టేషన్ దుస్థితి
Rtc Bus Stand | ఇదీ మక్తల్ బస్ స్టేషన్ దుస్థితి Rtc
AndhraPrbahaSmartEdition |రామ మందిరపై/బైసన్/రెడీ/కోపమొచ్చింది
ఆంధ్రప్రభ స్మార్ట్ ఎడిషన్ 25-11-2025, 4.00PM రామ మందిరపై కాషాయ జెండా బైసన్..
Midday meals |పకడ్బందీగా మధ్యాహ్న భోజనం పథకం
Midday meals | పకడ్బందీగా మధ్యాహ్న భోజనం పథకం Midday meals |
Komaram Bheem | ఘన సన్మానం… Komaram Bheem | జైనూర్, ఆంధ్రప్రభ
Alcohol | మందుబాబుల ఆగడాలు.. పంట కాల్వల్లో మద్యం సీసాలుమందుబాబులకు అడ్డాగా పంట
Big Boss |వాగ్వాదాలు.. ఘర్షణలు.. 78వ రోజు ఇవే దృశ్యాలు!
Big Boss | వాగ్వాదాలు.. ఘర్షణలు.. 78వ రోజు ఇవే దృశ్యాలు! Big
అమెరికాలో హనీట్రాప్ యువతి వీడియోతో కలకలం #NRINews #Honeytrap #Dallas #Ohio #USAViral #SocialMedia
CM Revanth |మత్స్యకారులకు పెద్దపీట…
CM Revanth | మత్స్యకారులకు పెద్దపీట… CM Revanth | తొర్రూరు, ఆంధ్రప్రభ
Naveen Polishetty Never Disappoints
It is not a long journey for Naveen Polishetty in Telugu cinema but the youngster is on a roll and he gained immense popularity because of the choice of his films, relatable performance and impressive marketing skills for his films. The actor is never in a hurry and he has taken good breaks between his […] The post Naveen Polishetty Never Disappoints appeared first on Telugu360 .
Rs.750 Wages | 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలి
Rs.750 Wages | 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలి Rs.750 Wages
డిక్లేర్ చేసిన దక్షిణాఫ్రికా.. భారత్ ఎదుట భారీ లక్ష్యం
గౌహటి: బర్సపారా స్టేడియం వేదికగా భారత్, దక్షిణాఫ్రికా మధ్య జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్లో దక్షిణాఫ్రికా జోరు కొనసాగుతోంది. రెండో ఇన్నింగ్స్లో భారీ స్కోర్ సాధించి ఇన్నింగ్స్ డిక్లేర్డ్ చేసింది. నాలుగో రోజు 26/0 ఓవర్నైట్ స్కోర్తో ఇన్నింగ్స్ ప్రారంభించిన సఫారీలు పకడ్బందీగా బ్యాటింగ్ చేస్తూ వచ్చారు. భారత బౌలర్లు సఫారీలను ఔట్ చేసేందుకు తెగ కష్టపడ్డారు. 77 పరుగుల వద్ద మూడు వికెట్లు కోల్పోయిన సౌతాఫ్రికా నాలుగో వికెట్ 178 పరుగుల వద్ద కోల్పోయింది. స్టబ్స్, జోర్జిల జోడీ నాలుగో వికెట్కి 101 పరుగుల భాగస్వామ్యాన్ని జత చేసింది. ఈ క్రమంలో జడేజా జోర్జి(49)ని ఎల్బిడబ్ల్యూ చేయడంతో ఈ భాగస్వామ్యానికి బ్రేక్ పడింది. ఆ తర్వాత ముల్డర్తో కలిసి స్టబ్స్ అద్భుతంగా బ్యాటింగ్ చేస్తూ వచ్చాడు. ఐదో వికెట్కి 82 పరుగులు జోడించారు. అయితే 94 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద స్టబ్స్ జడేజా బౌలింగ్లో సెంచరీకి చేరువలో ఔట్ అయ్యాడు. దీంతో దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ డిక్లేర్ ఇచ్చేసి.. భారత్కి 549 పరుగుల విజయలక్ష్యాన్ని ఇచ్చింది. భారత బౌలింగ్లో జడేజా 4 వికెట్లు తీయగా.. సుందర్ 1 వికెట్ తీశాడు.
MLA | కోదాడ డిఎస్పీగా… MLA | కోదాడ, ఆంధ్రప్రభ : సూర్యాపేట
CM Revanth |చెక్ డ్యాంలు కూలిపోతున్నాయి..
CM Revanth | చెక్ డ్యాంలు కూలిపోతున్నాయి.. CM Revanth | కరీంనగర్,
Vijaya Sai Reddy :అంత సులువు కాదు.. సాయిరెడ్డీ.. ఎంత మంది.. ఇలా?
మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి పార్టీ పెట్టి ఏం చేయాలని భావిస్తున్నారన్నది అర్థం కాకుండా ఉంది
48 crores 89 lakhs |మహిళా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం..!
48 crores 89 lakhs | మహిళా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం..! 48
Nandigama |అందరికీ సురక్షిత తాగునీరు..
Nandigama | అందరికీ సురక్షిత తాగునీరు.. గుడిమెట్ల గ్రామపంచాయతీ మంచినీటి స్కీమ్ ప్రభుత్వ
Fire| ధర్పల్లి, ఆంధ్రప్రభ : మండల కేంద్రంలో అర్ధరాత్రి జరిగిన కారు దహనం
MLA |నిరుపేదలందరికీ సొంత గృహాలు..
MLA | నిరుపేదలందరికీ సొంత గృహాలు.. .కొత్తగా 1.38 లక్షల గృహాలు మంజూరు...త్వరితగతిన
Blind Champions : అందరూ అంధులే
Blind Champions : అందరూ అంధులే ( ఆంధ్రప్రభ, ఏపీ న్యూస్ నెట్
CM Revanth |ఇందిరమ్మ చీరల పంపిణీ…
CM Revanth | ఇందిరమ్మ చీరల పంపిణీ… CM Revanth | కడం,
ధర్మేంద్ర చివరి చిత్రం ఇదే.. మరణించిన రోజునే విడుదలైన మూవీ ఫస్ట్ లుక్
బాలీవుడ్కు చిరస్మరణీయమైన నటుడు ధర్మేంద్ర ఇకలేరన్న వార్త భారతీయ సినీ వర్గాలను మాత్రమే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆయన భక్తులకు గాఢమైన విషాదాన్ని మిగిల్చింది. 89 ఏళ్ల వయసులో నవంబర్ 24న ఆయన కన్నుమూశారు. ఇటీవల కొన్ని రోజులుగా శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడుతూ సుమారు 12 రోజుల పాటు ఆసుపత్రిలో చికిత్స పొందారు. అయితే ఆరోగ్యం మరింత దిగజారడంతో డిశ్చార్జ్ అయ్యి తనయుడు బాబీ డియోల్ ఇంటికి వెళ్లారు. అక్కడే ఆయన ప్రాణాలు విడిచారు. ధర్మేంద్ర […] The post ధర్మేంద్ర చివరి చిత్రం ఇదే.. మరణించిన రోజునే విడుదలైన మూవీ ఫస్ట్ లుక్ appeared first on Visalaandhra .
దూసుకొస్తున్న తుపాను.. ఏపీకి భారీ వర్ష సూచన
బంగాళాఖాతంలో 48 గంటల్లో తుపానుగా మారనున్న అల్పపీడనం తుపానుగా మారితే సెన్యార్ అని నామకరణంఆంధ్రప్రదేశ్ తీరంలో 29, 30 తేదీల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు బంగాళాఖాతంలో మరో తుపాను ముంచుకొస్తోంది. మలేషియా, మలక్కా జలసంధి పరిసరాల్లో ఏర్పడిన అల్పపీడనం రానున్న 48 గంటల్లో దక్షిణ బంగాళాఖాతంలో తుపానుగా మారే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) మంగళవారం ప్రకటించింది. ప్రస్తుతం పశ్చిమ వాయవ్య దిశగా కదులుతున్న ఈ వ్యవస్థ, రాబోయే 24 గంటల్లో […] The post దూసుకొస్తున్న తుపాను.. ఏపీకి భారీ వర్ష సూచన appeared first on Visalaandhra .
తిరుమల పరకామణి చోరీ కేసులో భూమనకు సీఐడీ నోటీసులు
తిరుమల శ్రీవారి పరకామణి డాలర్ల చోరీ కేసు దర్యాప్తులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసుకు సంబంధించి విచారణకు హాజరు కావాలని వైసీపీ నేత, టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్రెడ్డికి సీఐడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఈ సాయంత్రం 4 గంటలకు విచారణకు రావాలని ఆ నోటీసులో స్పష్టంగా పేర్కొన్నారు. 2023 ఏప్రిల్ 7న తిరుమల పరకామణిలో 920 అమెరికన్ డాలర్లను చోరీ చేస్తూ రవి అనే ఉద్యోగి పట్టుబడ్డాడు. ఈ ఘటనపై అప్పటి […] The post తిరుమల పరకామణి చోరీ కేసులో భూమనకు సీఐడీ నోటీసులు appeared first on Visalaandhra .
Election |నేడే పంచాయతీ ఎన్నికల షెడ్యూల్..
Election | నేడే పంచాయతీ ఎన్నికల షెడ్యూల్.. Election | ఆంధ్రప్రభ, వెబ్డెస్క్:
Raju Weds Rambai |చిన్న సినిమా పెద్ద విజయం..
Raju Weds Rambai | చిన్న సినిమా పెద్ద విజయం.. Raju Weds
TDP : నాలుగు దశాబ్దాలుగా పసుపు జెండా ఎగురుతున్నది ఇక్కడే
తెలుగుదేశం పార్టీ ఏర్పాటయి దాదాపు నలభై రెండేళ్లయింది.
మానవ వికాసానికి అయోధ్య కొత్త నమూనా ఇస్తుంది : మోడీ
ఉత్తర ప్రదేశ్: భారతీయ సాంస్కృతిక చైతన్యానికి అయోధ్య సాక్షిగా నిలిచిందని ప్రధాని నరేంద్ర మోడీ కొనియాడారు. రామభక్తుల సంకల్పం సిద్ధించిందని అన్నారు. జై శ్రీరామ్ నినాదంతో ప్రసంగం ప్రారంభించారు. రామాలయ నిర్మాణ యజ్ఞానికి ఇవాళ పూర్ణాహుతి అని.. ధర్మధ్వజం కేవలం జెండా మాత్రమే కాదని తెలియజేశారు. ఈ ధర్మధ్వజం భారతీయ సంస్కృతి పునర్వికాసానికి చిహ్నం అని..సంకల్పం, సఫలతకు ఈ ధ్వజం చిహ్నం అని ప్రశంసించారు. ఈ ధ్వజం శ్రీరాముడి సిద్ధాంతాలను ప్రపంచానికి చాటుతుందని, ఈ ధర్మధ్వజం ప్రపంచానికి ఒక స్ఫూర్తి, ప్రేరణను ఇస్తుందని అన్నారు. కర్త, కర్మవ్యాల ప్రాముఖ్యాన్ని ధర్మధ్వజం చెప్తుందని, పేదలు, దు:ఖితులు లేని సమాజాన్ని మనం ఆకాంక్షిస్తున్నామని చెప్పారు. ధర్మధ్వజాన్ని దూరం నుంచి చూసినా రాముడిని చూసినంత పుణ్యం వస్తుందని, కోట్లాది మంది రామభక్తుల కల ఇవాళ సాకారమైందని మోడీ పేర్కొన్నారు. రామమందిర నిర్మాణానికి సహకరించిన అందరికి నమస్కరిస్తున్నానని, ఒక వ్యక్తి పురుషోత్తముడిగా ఎలా ఎదిగాడో అమోధ్య చెప్తుందని తెలిపారు. రాముడు కులం చూడడు.. భక్తి మాత్రమే చూస్తాడని, ఆ ధర్మ పురుషుడు శ్రీరాముడికి బేధభావాలు ఉండవని అన్నారు. శతాబ్దాల నాటి గాయాలకు ఇవాళ ఉపశమనం లభించిందని, ఐదు శతాబ్దాలుగా ఉన్న సమస్య పరిష్కారమైందని అన్నారు. ధర్మధ్వజంపై ఉన్న కోవిదార్ వృక్షం మన ఇతిహాసాల వైభవానికి ప్రతీకని ఆనందాన్ని వ్యక్తం చేశారు. మన చుట్టూ కొందరు బానిస భావజాలం ఉన్నవారు ఉన్నారని, బానిస భావజాలం ఉన్న వ్యక్తులకు చోటు ఇవ్వొద్దు అని సూచించారు. ప్రజాస్వామ్యానికి పుట్టినిల్లు భారత్ అని.. శతాబ్దాల క్రితమే భారత్ ప్రజాస్వామ్య విధానం ఉందని అన్నారు. తమిళనాడు ఉత్తర మేరూర్ శాసనం ప్రజాస్వామ్యం గురించి చెప్తోందని, భారత్ లో ప్రతి ఇంట్లో, ప్రతి మనసులో రాముడు ఉన్నాడని గుర్తుచేశారు. రాముడు ఓ కాల్పనిక వ్యక్తి అని.. బానిస భావజాలం ఉన్నవారని చెబుతున్నారని, వచ్చే వెయ్యేళ్లు భారత్ తన శక్తిని ప్రపంచానికి చాటాలని పిలుపునిచ్చారు. మానవ వికాసానికి అయోధ్య కొత్త నమూనా ఇస్తుందని, అయోధ్య రాముడిని ఇప్పటికే 45 కోట్ల మంది దర్శించుకున్నారని నరేంద్ర మోడీ స్పష్టం చేశారు. అయోధ్యలో రామమందిర శిఖరంపై వైభవంగా రామాలయ ధ్వజారోహణం మోడీ ఎగరవేశారు. ఆలయ శిఖరంపై కాషాయ పతాకాన్ని ఆవిష్కరించారు. అభిజిత్ ముహూర్తంలో రామాలయ శిఖరంపై ధ్వజారోహణం చేశారు. 2020 ఆగస్టు 5న రామమందిరం నిర్మాణానికి భూమి పూజ జరిగింది. అయోధ్యలో 2024 జనవరి 22న బాలరాముడి ప్రాణప్రతిష్ట చేశారు. ధర్మధ్వజంపై శ్రీరాముడు, సూర్యుడు, ఓం కోవిదర చెట్టు చిహ్నాలు ఉన్నాయి. ధ్వజరోహణంతో అయోధ్య రామమందిర నిర్మాణం సంపూర్ణమైంది.
డిసెంబర్ 1 నుంచి పార్లమెంట్ సమావేశాలు..
ఈ నెల 30న అఖిలపక్ష భేటీపార్లమెంట్ శీతాకాల సమావేశాలకు సర్వం సిద్ధం సభ సజావుగా సాగేందుకు కేంద్రం కసరత్తుఓటర్ల జాబితా సవరణ అంశంపై కేంద్రాన్ని నిలదీసేందుకు సిద్ధమవుతున్న ప్రతిపక్షాలుడిసెంబర్ 1 నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక అడుగు వేసింది. సభా కార్యకలాపాలు సజావుగా సాగేలా చూసేందుకు అఖిలపక్ష సమావేశానికి పిలుపునిచ్చింది. పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు నవంబర్ 30వ తేదీన ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు […] The post డిసెంబర్ 1 నుంచి పార్లమెంట్ సమావేశాలు.. appeared first on Visalaandhra .
వేములవాడలో నిర్మాణంలోనే కుంగిన డబుల్ బెడ్రూం ఫ్లోరింగ్. #Vemulawada #DoubleBedroom #Collector
అయోధ్య రామమందిరం ప్రారంభం మోదీ చేత శంకుస్థాపన #Ayodhya #RamMandir #TeluguNews #India #PMModi
రూపాయి పతనం అడ్డుకునేందుకు RBI భారీగా డాలర్ల అమ్మకాలు
సెప్టెంబర్లో రూపాయి విలువ క్షీణించడంతో దాన్ని నిలబెట్టేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) దాదాపు 8 బిలియన్ డాలర్లు మార్కెట్లో విక్రయించింది. సోమవారం విడుదలైన డేటా ప్రకారం, RBI ఆ నెలలో మొత్తం 7.91 బిలియన్ డాలర్లను నెట్గా అమ్మింది. సెప్టెంబర్లో రూపాయి 88.80 రూపాయల చరిత్రాత్మక కనిష్టాన్ని తాకడంతో, కరెన్సీ స్థిరత్వం కోసం ఈ చర్య చేపట్టింది. ఇదే తరహా ఒత్తిడుల మధ్య ఆగస్టులో కూడా RBI 7.7 బిలియన్ డాలర్లను విక్రయించింది. అమెరికాతో […] The post రూపాయి పతనం అడ్డుకునేందుకు RBI భారీగా డాలర్ల అమ్మకాలు appeared first on Visalaandhra .
Padmavathi |వైభవంగా అమ్మవారి పంచమీ తీర్థం..
Padmavathi| వైభవంగా అమ్మవారి పంచమీ తీర్థం.. Padmavathi| తిరుపతి రూరల్, ఆంధ్రప్రభ :
Tirumala |వైభవంగా అమ్మవారి పంచమీ తీర్థం..
Tirumala | వైభవంగా అమ్మవారి పంచమీ తీర్థం.. Tirumala, తిరుపతిరూరల్, ఆంధ్రప్రభ :
Andhra King Taluka: Ram’s Best Outing!
Energetic star Ram Pothineni has put in his best efforts for Andhra King Taluka, and he is showing the same energy and enthusiasm in the promotional activities as well. The reports from the censor board are highly optimistic, and the film has got a U/A certificate. Given the expansive nature of the story, the final […] The post Andhra King Taluka: Ram’s Best Outing! appeared first on Telugu360 .
కర్నూలులో హైకోర్టు బెంచ్పై మంత్రి టీజీ భరత్ కీలక ప్రకటన
రాయలసీమ వాసుల చిరకాల ఆకాంక్ష అయిన కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుపై రాష్ట్ర మంత్రి టీజీ భరత్ కీలక ప్రకటన చేశారు.చాలా కాలంగా చర్చల్లో ఉన్న ఈ అంశానికి మొట్టమొదటిసారి స్పష్టతనిస్తూ, నగరంలోని ఏబీసీ క్యాంప్ క్వార్టర్స్ను హైకోర్టు బెంచ్ స్థాపనకు నిర్ణయించినట్టు వెల్లడించారు.కర్నూలు సమగ్ర అభివృద్ధి తమ ప్రభుత్వ లక్ష్యమని, ఇందులో భాగంగా అవసరమైన చర్యలను వేగంగా ప్రారంభించామని ఆయన పేర్కొన్నారు.ఇక ప్రభుత్వ క్వార్టర్స్లో జరుగుతున్న అనుచిత, అసాంఘిక కార్యకలాపాలపై మంత్రి గట్టిగా స్పందించారు.ప్రభుత్వ ఆస్తుల […] The post కర్నూలులో హైకోర్టు బెంచ్పై మంత్రి టీజీ భరత్ కీలక ప్రకటన appeared first on Visalaandhra .
Loans|వడ్డీ లేని రుణాలు మంజూరు..
Loans| బోధన్, ఆంధ్రప్రభ: మహిళలను మరింత ఆర్థికంగా బలోపేతం చేయడానికి వీలుగా పథకాలు
PM Modi | సంతకాల సేకరణ… PM Modi | డోంగ్లి, ఆంధ్రప్రభ
Ayodhya : అయోధ్యలో కాషాయ పతాకం ఆవిష్కరణ
అయోధ్య రామాలయంలో కాషాయ పతాకాన్ని ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం ఆవిష్కరించారు
కొండగట్టు ప్రేమ పెళ్లి కలకలం #telugupost #viralvideo #latestnews #lovemarriage
ఆ మెసేజ్లు నమ్మొద్దు.. బ్లాక్ చేయండి: రకుల్ ప్రీత్#TeluguPost #telugu #post #news

25 C