Tirumala|తిరుమలకు పోటెత్తిన భక్తజనం
️ ️ ️ ️ ️*ఓం నమో వేంకటేశాయ** తిరుమల సమాచారం**17-జులై-2025* *గురువారం* ️ *తిరుమలలో కొనసాగుతున్న భక్తుల
Gold Price Today : తీపికబురు.. శ్రావణమాసం రాకముందే బంగారం అందుబాటులోకి వస్తుందా?
ఈరోజు దేశంలో బంగారం ధరలు భారీగా తగ్గాయి. వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి
They Transformed Junior Into Big Scale Spectacle: Rajamouli
Kireeti Reddy and Sreeleela starrer Junior, slated for release on July 18, has its pre-release event celebrated, with ace director SS Rajamouli in attendance as the chief guest. Kireeti, speaking at the event, thanked his co-stars Sreeleela, Genelia and Ravichandran. He also extended his thankfulness to his producer Sai Korrapati for betting big on a […] The post They Transformed Junior Into Big Scale Spectacle: Rajamouli appeared first on Telugu360 .
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం ‘ది రాజాసాబ్’ (The Rajasaab) కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాను దర్శకుడు మారుతి డైరెక్ట్ చేస్తుండగా హారర్ కామెడీ చిత్రంగా ఈ మూవీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది. ఇక ఈ సినిమా నుంచి ఇటీవల రిలీజ్ అయిన టీజర్ ఈ మూవీపై అంచనాలను అమాంతం పెంచేసింది. ఈ సినిమాలో అందాల భామలు నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ధి కుమార్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. […]
తాపీగా జూపార్క్ రోడ్డులో కూర్చున్న చిరుత
తిరుపతిలో చిరుత పులి కనిపించింది. అలిపిరి జూపార్క్ రోడ్డులో కూర్చుని ఉన్న చిరుతపులిని చూసి స్థానికులు భాయందోళనకు గురయ్యారు
రాచకొండ సిపి ముందు కీలక మావోయిస్టులు లొంగుబాటు
హైదరాబాద్: తెలంగాణలో మరో ఇద్దరు కీలక మావోయిస్టు నేతలు లొంగిపోయారు. రాచకొండ సిపి ముందు జన నాట్య మండలి ఫౌండర్ సంజీవ్, అతడి భార్య దీనా లొంగిపోయారు. మధ్యాహ్నం 12 గంటలకు సంజీవ్, దీనాను రాచకొండ సిపి సుధీర్ బాబు మీడియా ముందు ప్రవేశ పెట్టనున్నారు. గద్దర్ తో పాటు సంజీవ్ జన నాట్యమండలి వ్యవస్థాపకుడిగా ఉన్నారు. దండకారణ్యం స్పెషల్ జోనల్ సెక్రటరీగా సంజీవ్ సేవలందించారు. మావోయిస్టుల కోసం పోరు కన్నా ఊరు మిన్న, మన ఊరికి […]
Tirumala : అలిపిరి టోల్ గేట్ వద్ద చూస్తే చాలదూ.. తిరుమలలో ఎంత రష్ ఉండేది?
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. గురువారం కూడా భక్తుల రద్దీ ఏమాత్రం తగ్గలేదు.
Mad Rush of Releases on September 5th?
Teja Sajja’s big-budget attempt Mirai is slated for September 5th release and the makers have made an announcement for the same sometime ago. The teaser also gained the needed buzz for the film and Manchu Manoj plays the role of the lead antagonist. After closing the OTT deal, the production house has finalized and announced […] The post Mad Rush of Releases on September 5th? appeared first on Telugu360 .
రాజేంద్ర నగర్ లో టమాటా లారీ బోల్తా
హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్ లో రోడ్డు ప్రమాదం జరిగింది. గురువారం ఉదయం డైరీ ఫామ్ చౌరస్తా వద్ద టమాటా లోడుతో వెళుతున్న లారీ అదుపు తప్పి బోల్తా పడింది. టమాటా బాక్సులు రోడ్డు పడడంతో తీవ్ర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ట్రాఫిక్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని క్రేన్ సహాయంతో వాహనాన్ని పక్కకు తొలగించారు. రోడ్డపై పడిన టమాటాలకు ఒక వైపు కుప్పగా పోశారు. అతివేగంగాతోనే టమాటా లారీ బోల్తాపడిందని పోలీసులు వెల్లడించారు. డ్రైవర్ల […]
Ram Charan sticks to his plans
After attaining global stardom with the smashing success of SS Rajamouli’s RRR, actor Ram Charan failed to capitalize on it because he had wasted nearly three years and ended up delivering a box office turkey with Game Changer. More the film’s pathetic outcome, it was the valuable time and effort put in by Ram Charan […] The post Ram Charan sticks to his plans appeared first on Telugu360 .
During his recent Delhi visit, Andhra Pradesh Chief Minister N. Chandrababu Naidu met several Union Ministers, including Finance Minister Nirmala Sitharaman, Home Minister Amit Shah, and Jal Shakti Minister C.R. Patil, seeking financial and policy support for major projects in the state. A key focus of his meetings was the Banakacherla project, which aims to […] The post Banakacherla Project: A Game Changer for Rayalaseema? Jagan Faces Backlash as Chandrababu Pushes Ahead appeared first on Telugu360 .
నా చావుకు భార్యే కారణం…భర్త సెల్ఫీ వీడియో రికార్డు
అమరావతి: వివాహం జరిగిన సంవత్సరానికే భర్త సెల్పీ వీడియో తీసి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుంటూరు జిల్లా తాడేపల్లిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… ఉండవల్లి గ్రామానికి చెందిన బ్రహ్మయ్య(29) సిసి కెమెరాల టెక్నీషియన్ గా పని చేస్తూ జీవనం సాగిస్తున్నారు. గత సంవత్సరం కౌసల్య అనే యువతిని పెళ్లి చేసుకున్నాడు. దంపతులు అద్దె ఇల్లు తీసుకొని కలిసి ఉంటున్నారు. భార్యభర్తల మధ్య మనస్పర్థలు రావడంతో గత కొన్ని రోజులుగా గొడవలు […]
Revanth Reddy : నేడు కూడా ఢిల్లీలోనే రేవంత్ రెడ్డి
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన ఢిల్లీలో కొనసాగుతుంది.
Is Rajamouli Reworking on the Script of SSMB29?
SS Rajamouli and Mahesh Babu are working on a Forest Adventure which is packed with loads of action. A major schedule of the film is planned to take place in Kenya this month and the shoot got pushed due to the ongoing protests in the country. The team has been on a hunt for alternate […] The post Is Rajamouli Reworking on the Script of SSMB29? appeared first on Telugu360 .
ഫാക്ട് ചെക്ക്: രാഹുൽ ഗാന്ധിക്കൊപ്പം സെൽഫിയെടുത്തത് ജഡ്ജിയല്ല
ജാമ്യം നൽകിയ ജഡ്ജി രാഹുലിനൊപ്പം സെൽഫിയെടുത്തെന്നാണ് ആരോപണം
BJP promised another governor post to TDP ?
The Bharatiya Janata Party at the centre has been honouring the requests of its alliance partners without any hesitation. Telugu Desam Party is one of the key coalition partners for the NDA government in Modi 3.0 and the BJP high command is trying its best to fulfill the demands made by Andhra Pradesh Chief Minister […] The post BJP promised another governor post to TDP ? appeared first on Telugu360 .
India Vs England Fourth Test : మాంచెస్టర్ లో టీం ఇండియా వ్యూహం ఇదేనా?
ఇండియా - ఇంగ్లండ్ మధ్య నాలుగో టెస్ట్ మరో ఆరు రోజుల్లో మాంచెస్టర్ లో ప్రారంభం కానుంది.
ఉత్తర భారత దేశంలో భారీ వర్షాలు కురుస్తున్నందున అమర్ నాధ్ యాత్రను అధికారులు నిలిపేశారు
అలస్కాలో భారీ భూకంపం…సునామీ హెచ్చరికాలు జారీ
జునేయు: అలస్కాలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 7.3గా నమోదైంది. భూకంప తీవ్రత ఎక్కువగా ఉండడంతో అలస్కాకు యుఎస్ జియోలాజికల్ సర్వే సునామీ హెచ్చరికలు జారీ చేసింది. భూమి కంపించడంతో ప్రజలు ఇండ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. భారీగా ప్రాణ, ఆస్తి నష్టం జరిగే అవకాశం ఉంటుందని మిచిగాన్ టెక్నికల్ యూనివర్సీటి వెల్లడించింది. పోపోఫా ఐలాండ్ సమీపంలోని శాండ్ పాయింట్ వద్ద పది కిలో మీటర్ల లోతులో భూకంప కేంద్ర నాభి […]
స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధంగా ఉండండి
స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని పంచాయతీ రాజ్ శాఖ అన్ని జిల్లాల పంచాయతీ, జిల్లా పరిషత్ సీఈవోలకు ఆదేశాలు జారీ చేసింది
శ్రీదేవి,భూదేవిసమేతశ్రీమలయప్పఅభయం తిరుమల: తిరుమల శ్రీవారి ఆలయంలో బుధవారం సాయంత్రం సాలకట్ల ఆణివార ఆస్థానం సందర్భంగా పుష్పపల్లకీ సేవ వైభవంగా జరిగింది. వివిధ రకాల పుష్పాలతో సర్వాంగ సుందరంగా అలంకరించిన పల్లకీపై శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో భక్తులకు అభయమిచ్చారు. ఈ కార్యక్రమంలో టిటిడి చైర్మన్ బి.ఆర్.నాయుడు, బోర్డు సభ్యులు పనబాక లక్ష్మి, అదనపు ఇఒ సి.హెచ్. వెంకయ్య చౌదరి, ఆలయ డిప్యూటీ ఇఒ లోకనాథం, పేష్కార్ రామకృష్ణ, ఇతర అధికారులు […]
పెద్దపులి ఆ ప్రాంతంలోనే తిరుగుతుందట
కామారెడ్డి జిల్లాలో పులి సంచారం ఇంకా ప్రజలను భయపెడుతూనే ఉంది.
జలాల వివాదాలపై కమిటి.. అంగీకరించిన తెలుగు రాష్ట్రాల సిఎంలు
కమిటీలో రెండు రాష్ట్రాల నిపుణులు, అధికారులు సోమవారంలోగా ఏర్పాటు.. నెలరోజుల్లో నివేదిక నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులు, నిర్మించబోయే ప్రాజెక్టులను పరిశీలించనున్న కమిటీ అమరావతికి కృష్ణా రివర్బోర్డు అథారిటీ.. హైదరాబాద్లోనే గోదావరి బోర్డు నదీజలాల వినియోగంపై టెలీమెట్రి పరికరాల ఏర్పాటు శ్రీశైలం ప్రాజెక్టుకు మరమ్మతులు నాలుగు కీలకాంశాలపై సిఎంల సమావేశంలో అంగీకారం జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ అధ్యక్షతన గంటన్నరపాటు సాగిన సమావేశం ఇది తెలంగాణ విజయమని అభివర్ణించిన సిఎం రేవంత్రెడ్డి.. బనకచర్లపై చర్చ జరగలేదని సిఎం ప్రకటన […]
ప్రాజెక్టుపై చర్చే జరగలేదంటూ సిఎం నోట అబద్ధాలు ఎజెండాలో మొదటి అంశమే బనకచర్ల అని..దానిపై చర్చించామని ఎపి మంత్రే తెలిపారు రేవంత్ చీకటి ఒప్పందం తేటతెల్లం భేషరతుగా తెలంగాణ ప్రజానీకానికి క్షమాపణ చెప్పాలి కమిటీకి కట్టుబడి ఉంటామని రేవంత్ ఎలా హామీ ఇస్తారు హరీశ్రావు ఫైర్ మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో నడుస్తున్నది కాంగ్రెస్ పాలన కాదు.. బిజెపి, టిడిపి రిమోట్ పాలన అని మాజీ మంత్రి, బిఆర్ఎస్ ఎంఎల్ఎ హరీష్రావు ఆరోపించారు. ఢిల్లీలో జరిగిన తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల […]
న్యూఢిల్లీ : కేంద్ర క్యాబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ‘పీఎం ధన్ ధాన్య కృషి యోజన’కు ఆమోదం తెలిపింది. వ్యవసాయ, అనుబంధ రంగాలను అభివృద్ధి చేయడమే లక్షంగా ఏటా రూ. 24 వేల కోట్ల వ్యయంతో దేశ వ్యాప్తంగా 100 జిల్లాల్లో ఈ ప్రోగ్రామ్ని అమలు చేయనున్నారు. 202526 నుంచి ఆరేళ్ల కాలానికి 100 జిల్లాలను కవర్ చేసేలా దీన్ని చేపట్టనున్నారు. అలాగే పునరుత్పాదక ఇంధనంలో ఎన్టీపీసీకి రూ. 20 వేల కోట్ల పెట్టుబడులకు క్యాబినెట్ […]
స్థానిక ఎన్నికలకు శరవేగంగా ప్రభుత్వం అడుగులు ఎన్నికలకు అవసరమైన మెటీరియల్ సిద్ధం చేయండి కలెక్టర్లు, జెడ్పి సీఇఓలు, డిపిఓలకు పిఆర్ డైరక్టర్ ఆదేశం 566 ఎంపిపిలు, జడ్పీటీసీలు, 5773 ఎంపీటీసీ స్థానాలు గ్రామ పంచాయతీల సంఖ్య- 12,778, వార్డుల సంఖ్య- 1,12,694 అధిక స్థానాలు నల్గొండ, అతి తక్కువ స్థానాలు ములుగు జిల్లాలో అధికారికంగా ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం మన తెలంగాణ/హైదరాబాద్: తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రభుత్వం శరవేగంగా ఏర్పాట్లు చేస్తోంది. ఒక వైపు 42 […]
మాక్ కౌన్సెలింగ్పై పెదవివిరుపు
వెబ్ ఆప్షన్లు మార్చుకున్న 44553 మంది విద్యార్థులు 18న మొదటి విడత ఇంజనీరింగ్ సీట్ల కేటాయింపు మనతెలంగాణ/హైదరాబాద్: ఎప్సెట్ ఇంజనీరింగ్ కౌన్సెలింగ్లో భాగంగా సీట్ల భర్తీ ప్రక్రియపై విద్యార్థులు, తల్లిదండ్రులకు అవగాహన కల్పించేందుకు ఈసారి జెఇఇ అడ్వాన్స్డ్ తరహాలో మాక్ కౌన్సెలింగ్ నిర్వహించిన విషయం తెలిసిందే. అయితే మాక్ కౌన్సెలింగ్లో సీట్ల కేటాయింపుతో సంతృప్తి చెందని 44553 మంది విద్యార్థులు మళ్లీ తమ వెబ్ ఆప్షన్లను మార్చుకున్నారు. మాక్ సీట్ల కేటాయింపు తర్వాత అవసరమైతే విద్యార్థులు వెబ్ […]
2026 దసరా నాటికి ఉప్పల్ ఫ్లైఓవర్
మన తెలంగాణ/ఉప్పల్/బోడుప్పల్: ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ (ఫ్లైఓవర్)పై ప్రభుత్వం స్పెషల్ ఫోకస్ పెట్టిందని రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. బుధవారం ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి, ఆలేరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్యతో కలిసి బుధవారం ఉప్పల్ కారిడార్ నిర్మాణ పనులను పరిశీలించారు. ప్రాజెక్టు డిజైన్ను పరిశీలించారు. ఉప్పల్ రింగ్ రోడ్డు నుండి నారపల్లి వరకు చేపట్టిన నిర్మాణ పనుల్లో నిధుల కొరత వల్ల జాప్యం జరిగిందన్నారు. కేంద్రమంత్రి నితిన్ గడ్కరీతో […]
మన తెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎంఎల్సి కల్వకుంట్ల కవితను బిఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేసే దిశగా పార్టీ కార్యాచరణ సిద్ధం చేసుకుంటుందా..? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణ భవన్లో బుధవారం జరిగిన సమావేశంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ తీసుకున్న నిర్ణయం ఈ అనుమానాలను బలపర్చేవిధంగా ఉన్నాయి. పార్టీలో కొంతకాలంగా చోటు చేసుకున్న పరిణామాలను నిశితంగా గమనిస్తే కవితను పార్టీ నుంచి బయటకి పంపించే ప్రయత్నాలకు ఊతం ఇచ్చేలాగా ఉన్నాయి. ఇటీవల ఎంఎల్సి […]
Rashiphalalu |నేటి రాశిఫలాలు 17.07.25
17-7-2025 మేషరాశి : ఆరోగ్యం విషయంలో శ్రద్ధ అవసరం. ముఖ్యం గా కంటికి
లంచం తీసుకుంటూ ఎసిబికి అడ్డంగా దొరికిన ఇఎన్సీ
మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో ఎసిబి దూకుడు పెంచింది. అవినీతి అధికారులపై ఉక్కుపాదం మోపుతోంది. ఈ క్రమంలో ఎసిబికి మరో అవినీతి అధికారి అడ్డంగా దొరికాడు. హైదరాబాద్ ఎర్రమంజిల్లోని పంచాయతీ రాజ్ శాఖ కార్యాలయంలో ఎసిబి బుధవారం సోదాలు చేసింది. లంచం తీసుకుంటూ ఇఎన్సీ కనకరత్నం ఎసిబి వలకు చిక్కాడు. డిఇ బదిలీ కోసం రూ.50 వేలు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా ఎసిబి అధికారులు పట్టుకున్నారు. వివరాల్లోకి వెళితే.. సదరు డిఐని తాండూరు నుంచి […]
గురువారం రాశిఫలాలు (17-07-2025)
మేషం – దూరప్రాంత వ్యవహారాలు ఫలిస్తాయి. రావలసిన ధనం చేతికంది వస్తుంది. అయితే అంతకుమించిన చెల్లింపులను మీరు చెల్లించవలసి రావడం కష్టతరంగా పరిణమిస్తుంది. వృషభం – మానసిక సంఘర్షణకు గురవుతారు. సొంత నిర్ణయాలకు ప్రాముఖ్యతను ఇచ్చి లాభపడతారు. స్నేహితుల సహాయ సహకారాలను అందుకుంటారు. మారుతున్న సామాజిక పరిస్థితులు ఆలోచింపచేస్తాయి. మిథునం – పొదుపు పథకాలను పాటించడంలో వైఫల్యాన్ని చెందుతారు. మానసిక ప్రశాంతతకు భంగం కలిగించే విధంగా కొన్ని సంఘటనలు చోటుచేసుకుంటాయి. కర్కాటకం – చాలా సందర్భాలలో మీ […]
ఆంధ్రప్రభలో నేటి కార్టూన్ ఔరా 17-07-2025
Photos: Junior Pre release Event
The post Photos: Junior Pre release Event appeared first on Telugu360 .
Hindi as National Language: Jagan’s Controversial Remark – Lokesh & Pawan Push Back
YSRCP chief Y.S. Jagan Mohan Reddy stirred controversy recently by calling Hindi the “national language” of India. During a press meet at Tadepalli and later in interviews to national media, Jagan made it clear that he considers Hindi the national language. When a reporter brought up the ongoing language row, he flatly responded that “Hindi […] The post Hindi as National Language: Jagan’s Controversial Remark – Lokesh & Pawan Push Back appeared first on Telugu360 .
‘డబుల్ ఇంజన్’తో రాష్ట్రానికి ఒరిగిందేమీలేదుసీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ . దేశసంపద బడాబాబులకు దోచిపెట్టడంలో సఫలం. ఆర్థికస్థితిపై తప్పుడు ప్రచారం. అప్పుల కోసమే చంద్రబాబు దిల్లీ పర్యటనలు. ‘డబుల్ ఇంజన్’తో రాష్ట్రానికి ఒరిగిందేమీలేదు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విశాలాంధ్ర – విజయవాడ : దేశాన్ని ప్రగతిపథాన నడిపించడంలో కేంద్రంలోని మోదీ ప్రభుత్వం పూర్తిగా విఫలం చెందిందని, కేవలం విచ్ఛిన్న రాజకీయాలతోనే పాలన సాగుతోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కే రామకృష్ణ విమర్శించారు. భారత కమ్యూనిస్టు పార్టీ […] The post మోదీ సర్కారు వైఫల్యం appeared first on Visalaandhra .
. రెవెన్యూ లోటు భర్తీ చేయండి. అమరావతికి రెండో విడత నిధులు గ్రాంటుగా ఇవ్వండి. కేంద్ర ఆర్థికమంత్రికి సీఎం చంద్రబాబు వినతి. ఏపీ క్రీడాభివృద్ధికి సహకరించండి. క్రీడామంత్రి మాండవీయకు విజ్ఞప్తి విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : రాష్ట్రాల మూలధన పెట్టుబడులకు అందించే ఆర్థిక సాయం పథకం ‘సాస్కి’ కింద 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను ఆంధ్రప్రదేశ్కు అదనంగా రూ. 10,000 కోట్లు కేటాయించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ను […] The post సాస్కి కింద రూ.10 వేల కోట్లు appeared first on Visalaandhra .
రౌడీషీటర్ హత్యకేసులో బిజెపి ఎమ్ఎల్ఏ అరెస్టు
బెంగళూరు : మంగళవారం రాత్రి భారతీనగర్లో రౌడీషీటర్ శివప్రకాష్ అలియాస్ బిక్లుశివును కారులో వచ్చిన ఆగంతకులు హత్య చేశారు. శివప్రకాష్ తల్లి ఎదుటే ఈ హత్య జరిగింది. మృతుడి తల్లి ఫిర్యాదుపై బీజేపీ ఎమ్ఎల్ఏ, మాజీ మంత్రి భారతి బసవరాజ్ను పోలీసులు అరెస్టు చేశారు. శివప్రకాష్ తల్లి విజయలక్ష్మి తన ఫిర్యాదులో ఎనిమిది నుంచి తొమ్మిది మంది ఇనుపరాడ్లతో తన కుమారుడిని చావ బాదారని, శివప్రకాష్ స్నేహితుడు అడ్డుకోవడానికి ప్రయత్నించగా అతడిపై కూడా దాడి చేశారని ఆరోపించింది. […]
బనకచర్ల… నీటి వివాదాలపై నిపుణుల కమిటీ
. అమరావతిలో కేఆర్ఎంబీ, హైదరాబాద్లో జీఆర్ఎంబీ కార్యాలయాలు. రిజర్వాయర్ల నుంచి నీటి వినియోగంపై టెలీ మీటర్లు. తెలుగు రాష్ట్రాల సీఎంల చర్చలు సానుకూలం విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : బనకచర్ల ప్రాజెక్టుతో సహా కృష్ణా, గోదావరి నదీ జలాలకు సంబంధించిన వివాదాల పరిష్కారానికి నిపుణులతో కూడిన ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. దిల్లీలో బుధవారం జరిగిన ఉభయ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంలో సానుకూల వాతావరణంలో చర్చలు సాగాయి. తెలుగు […] The post బనకచర్ల… నీటి వివాదాలపై నిపుణుల కమిటీ appeared first on Visalaandhra .
పాకిస్థాన్లో భారీ వర్షాలు, వరదలు.. మరో 24 మంది మృతి
లాహోర్ : పాకిస్థాన్లో భారీ వర్షాలతోపాటు వరదలు ముంచెత్తుతున్నాయి. వర్షాల సంబంధిత సంఘటనల కారణంగా గత 24 గంటల్లో పంజాబ్ ప్రావిన్స్లో 24 మంది ప్రాణాలు కోల్పోయారు. 150 మంది గాయపడ్డారు. గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా మృతుల సంఖ్య ఇప్పటికి 140 కు పెరిగింది. గత రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా లాహోర్, పంజాబ్ లోని కొన్ని జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయని, గురువారం వరకు ఇవి కొనసాగుతాయని అధికారులు చెప్పారు. లాహోర్లో పిడుగు […]
వారానికి 100 గంటలు పనిచేసే ఏకైక వ్యక్తి మోడీ: ఇన్ఫోసిస్ నారాయణమూర్తి
ముంబై : వారంలో 100 గంటలు పనిచేసే బహుశా ఏకైక వ్యక్తి ప్రధాని మోడీ మాత్రమేనని ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకులు నారాయణ మూర్తి అభిప్రాయపడ్డారు. ఈ విషయాన్ని బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య తెలియజేశారు. నారాయణమూర్తితో కలిసి ముంబై బెంగళూరు విమానంలో దాదాపు రెండు గంటల పాటు ప్రయాణించగా, తమ మధ్య పనిగంటలపై చర్చ జరిగినట్టు వెల్లడించారు. టెక్నాలజీ నుంచి పట్టణపాలనకు తయారీ, యువత నైపుణ్యాభివృద్ధి,నీతి నియమాలు, నాయకత్వం తదితర ముఖ్యమైన అంశాలపై కూడా చర్చ జరిగిందని […]
100 జిల్లాల్లో ‘పీఎం ధన్ ధాన్య కృషి’
. 36 పథకాలను ఏకీకృతం చేసే పథకం. ఏటా రూ.24 వేల కోట్ల వ్యయం. పునరుత్పాదక ఇంధన రంగంలో రూ.20వేల కోట్ల పెట్టుబడికి అవకాశం. శుభాంశు శుక్లాను అభినందిస్తూ తీర్మానానికి ఆమోదం. కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు న్యూదిల్లీ : దేశ వ్యవసాయ ఆర్థిక వ్యవస్థ, పునరుత్పాదక ఇంధన రంగాన్ని బలోపేతం చేసే దిశగా కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. ప్రధాని మోదీ అధ్యక్షతన బుధవారం ఆయన నివాసంలో మంత్రివర్గం భేటీ అయింది. పీఎం ధన్ […] The post 100 జిల్లాల్లో ‘పీఎం ధన్ ధాన్య కృషి’ appeared first on Visalaandhra .
. కోట్లమంది మరణించినా… కార్డులు యథాతథం. కార్డుల జారీ, రద్దులో తీవ్ర అలసత్వం. ప్రభుత్వ పథకాలపై ప్రభావం న్యూదిల్లీ : దేశంలో ఏ పథకం పొందాలన్నా ఆధార్ కార్డు తప్పనిసరి.బ్యాంకులో ఖతా తెరవాలన్నా, విద్యార్థులు ప్రవేశాలు పొందాలన్నా, పింఛన్లు, ఉద్యోగ నియామకాలు, రేషన్ కార్డులు, ప్రభుత్వ పథకాలు, సబ్సిడీలు, రైతు భరోసా వంటి వాటి అన్నింటికి ఆధార్ కార్డు ఉండాల్సిందే. అలాంటిది అధార్ కార్డుల జారీ, రద్దులో అలసత్వం కనిపిస్తున్నది. 2009లో ‘ఆధార్’ను కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. […] The post ‘ఆధార్’పై ఆందోళన appeared first on Visalaandhra .
రష్యాతో వ్యాపారం చేస్తే భారత్పై 100 శాతం సుంకం: నాటో హెచ్చరికలు
వాషింగ్టన్ : ఉక్రెయిన్తో జరుగుతున్న యుద్ధాన్ని ఆపేందుకు రష్యాను ఆర్థికంగా దెబ్బతీసేలా అమెరికా ప్రయత్నిస్తోంది. అందులో భాగంగా ఆ దేశంతో వ్యాపార సంబంధాలు కొనసాగిస్తున్న దేశాలపై సుంకాలు విధిస్తామని బెదిరింపులకు పాల్పడింది. ఈ క్రమంలో మాస్కో వ్యాపార సంబంధాలు కొనసాగిస్తే 100 శాతం సుంకం విధిస్తామని భారత్తో సహా చైనా దేశాలను నాటో హెచ్చరించింది. నాటో సెక్రటరీ జనరల్ మార్క్ రుట్టె అమెరికా సెనెటర్లతో సమావేశమయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ చైనా అధ్యక్షుడు, భారత ప్రధాని , […]
‘ బ్లడ్ మనీకి అంగీకరించం…నిమిష ప్రియకు శిక్ష పడాల్సిందే’
సనా (యెమెన్) : కేరళ నర్సు నిమిష ప్రియ కేసులో తీవ్ర ఉత్కంఠ కొనసాగుతోంది. బుధవారం అమలు కావాల్సిన ఆమె మరణశిక్షను యెమెన్ ప్రభుత్వం తాత్కాలికంగా వాయిదా వేయడంతో కాస్త ఊరట లభించింది. అయితే మృతుడు తలాల్ అదిబ్ మెహది కుటుంబం మాత్రం ఆమెకు శిక్ష పడాల్సిందేనని పట్టుబడుతోంది. నేరానికి క్షమాపణ ఉండదని మృతుడు సోదరుడు అబ్దుల్ ఫత్తా మెహది స్పష్టం చేశారు. ఆమెకు శిక్షపడాల్సిందేనని, బ్లడ్ మనీకి అంగీకరించబోమని వెల్లడించారు. శిక్ష అమలు వాయిదా అనంతరం […]
అమెరికా బెదిరింపులకు భయపడం: రష్యా
మాస్కో/కీవ్: ఉక్రెయిన్కు అమెరికా అన్ని విధాలా అండగా నిలుస్తూ రష్యాకు తీవ్ర హెచ్చరికలు చేసింది. 50 రోజుల్లోగా యుద్ధాన్ని ముగించాలని హెచ్చరించింది. లేకుంటే తీవ్రస్థాయిలో సుంకాలు విధిస్తామని తేల్చిచెప్పింది. రష్యాతో వ్యాపారం చేయొద్దంటూ ఇప్పటికే ప్రపంచ దేశాలకు అమెరికా హెచ్చరికలు చేసింది. దీనిని రష్యా తీవ్రంగా పరిగణించింది.అమెరికాకు తలొగ్గం… బెదిరింపులకు భయపడమంటూ రస్యా తేల్చిచెప్పింది. సుంకాల పేరిట బెదిరించడం ఆమోదయోగ్యం కాదని పేర్కొంది. రష్యా విదేశాంగ శాఖ సహాయ మంత్రి సెర్గీ ర్యాబ్కావ్ స్పందిస్తూ ఉక్రెయిన్తో యుద్ధం […] The post అమెరికా బెదిరింపులకు భయపడం: రష్యా appeared first on Visalaandhra .
TG |విద్యుత్ డిమాండ్కు అనుగుణంగా సరఫరా చర్యలు తీసుకోవాలి : డిప్యూటీ సీఎం భట్టి
హైదరాబాద్ : భవిష్యత్ లో ఏర్పడే విద్యుత్ డిమాండ్ ను అధిగమించడానికి అవసరమైన
భారత్, చైనా, బ్రెజిల్కు నాటో హెచ్చరికరష్యాపై ఒత్తిడి పెంచేందుకు అస్త్రంగా ‘వాణిజ్యం’ వాషింగ్టన్ : రష్యా – ఉక్రెయిన్ మధ్య భీకర పోరు ఏళ్ల తరబడి కొనసాగుతున్నది. అమెరికా అన్ని విధాలుగా ఉక్రెయిన్కు సహాయ సహకారాలు అందిస్తున్నది. ఈ పరిస్థితిని తమకు అనుకూలంగా మల్చుకునేందుకు వాణిజ్యాన్ని అస్త్రంగా మార్చింది. రష్యాను ఏకాకి చేసే ప్రయత్నంలో భాగంగా ఆదేశంలో వాణిజ్యం వద్దంటూ ప్రపంచ దేశాలను హెచ్చరిస్తోంది. తమను కాదంటే సుంకాల మోత మోగిపోయిందని బెదిరిస్తోంది. రష్యాతో వాణిజ్యాన్ని కొనసాగిస్తున్న […] The post 100 శాతం సుంకాలు విధిస్తాం appeared first on Visalaandhra .
Delhi Meet |బనకచర్ల అంశంపై చర్చ .. జరగలేదన్న రేవంత్
ఢిల్లీ: గతంలో కేసీఆర్ (kcr ) తెలంగాణ హక్కులను(Telangana rights) ఆంధ్రప్రదేశ్కు ధారాదత్తం
TG |ఫ్రెంచ్ కాన్సుల్ జనరల్ బృందంతో డిప్యూటీ సీఎం భట్టి
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం టెక్నాలజీ మరియు ఇతర పరిశ్రమల స్థాపనకు అత్యంత అనుకూలమని
Ramagundam |ఫర్టిలైజర్స్ ఫ్యాక్టరీలో అమ్మోనియా లీకేజీ… ఉత్పత్తికి అంతరాయం !
ఆదిలాబాద్ : రామగుండం ఫర్టిలైజర్స్ ఫ్యాక్టరీలో (RFCL)లో అమ్మోనియా లీకేజీ కలకలం రేపింది.
పెద్ద ధన్వాడ ఘటనపై జాతీయ మానవ హక్కుల కమిషన్ సీరియస్
హైదరాబాద్, జూలై 16 (జనంసాక్షి) : పెద్ద ధన్వాడ ఘటనపై జాతీయ మానవ హక్కుల కమిషన్ కీలక ఆదేశాలు జారీచేసింది. ప్రముఖ మానవ హక్కుల న్యాయవాది రామారావు …
తిలక్ మునిమనవడు దీపక్ కన్నుమూత
పుణే : లోకమాన్య తిలక్ మునిమనవడు దీపక్ తిలక్ కన్నుమూశారు. కేసరి పత్రిక సంపాదకులుగా ఉన్న దీపక్ వయస్సు 78 సంవత్సరాలు. బుధవారం తెల్లవారుజామున ఆయన పుణేలోని ఆయన నివాసంలో మృతి చెందారని కుటుంబ సభ్యులు తెలిపారు. 1881 లో తిలక్ స్థాపించిన కేసరి పత్రికకు వ్యవస్థాపక సంపాదకులుగా దీపక్ ఉన్నారు. ఆయన అంత్యక్రియలు బుధవారం మధ్యాహ్నం జరిగాయి. తిలక్ జాతీయవాద ఆలోచనలు , సంస్కరణల రక్షణలో ఆయన కొనసాగారనే పేరు తెచ్చుకున్నారు. ఆయనకు కుమారుడు, కూతురు. […]
AP |విజయవాడ నారాయణ కాలేజీలో విద్యార్థి ఆత్మహత్య
విజయవాడ భవానిపురంలోని నారాయణ కాలేజీలో ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థి జీవన్సాయి ఆత్మహత్య చేసుకుని
Kadapa |ఇంటర్ విద్యార్థిని వైష్ణవి హత్య కేసులో ట్విస్ట్ !
ఆంధ్రప్రదేశ్లోని కడప జిల్లా గండికోట ప్రాంతాన్ని కలకలం రేపిన ఇంటర్ విద్యార్థిని వైష్ణవి
HCA |ఆరు రోజుల సీఐడీ కస్టడీకి హెచ్సీఏ అధ్యక్షుడు జగన్ !
హైదరాబాద్: హైదరాబాద్ మల్కాజ్గిరి కోర్టు బుధవారం హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA) అధ్యక్షుడు
Jagan Encouraging Toxic Politics, Says AP Home Minister Amid Backlash Over Derogatory Remarks
Andhra Pradesh Home Minister Anitha came down heavily on YSRCP chief Y.S. Jagan Mohan Reddy, accusing him of lacking basic humanity. She said Jagan has created a toxic political culture that even his party leaders like former MLA Prasanna Kumar Reddy have learned from. She slammed Jagan for staying silent on the controversial and derogatory […] The post Jagan Encouraging Toxic Politics, Says AP Home Minister Amid Backlash Over Derogatory Remarks appeared first on Telugu360 .
వివో ఎక్స్ ఫోల్డ్ 5 భారతదేశానికి వచ్చింది !
ప్రపంచ ప్రఖ్యాత స్మార్ట్ఫోన్ బ్రాండ్ వివో తన అత్యంత ఆధునిక ఫోల్డబుల్ ఫోన్ అయిన వివో ఎక్స్ ఫోల్డ్5ను భారతదేశంలో విడుదల చేసింది. ఫ్లాగ్షిప్ పనితీరు, ప్రీమియం డిజైన్, ఏఐ ఆధారిత ఫీచర్లతో, ఇది ఫోల్డబుల్స్ కి ఒక కొత్త నిర్వచనాన్ని ఇస్తుంది. కేవలం 217 గ్రాముల బరువుతో, ఈ ఫోన్ సాధారణ ఫ్లాగ్షిప్ ఫోన్ల కంటే తేలికగా ఉంది. 4500 నిట్స్ గరిష్ఠ బ్రైట్నెస్ తో ఇండియాలోని అతిపెద్ద, ప్రకాశవంతమైన ఫోల్డబుల్ డిస్ప్లే కలిగిఉంది. దీన్ని […] The post వివో ఎక్స్ ఫోల్డ్ 5 భారతదేశానికి వచ్చింది ! appeared first on Visalaandhra .
ప్రైమ్ వీడియో కొత్త బ్రాండ్ ప్రచారం
ముంబై : భారతదేశంలో ఎక్కువ మంది అభిమానించే వినోద గమ్యస్థానం అయిన ప్రైమ్ వీడియో, తాజాగా తమ కొత్త బ్రాండ్ ప్రచారాన్ని విడుదల చేసింది. ‘ప్రతి భావోద్వేగం.. అమెజాన్ ప్రైమ్లో ఉంది’ అంటూ తీర్చిదిద్దిన ఈ ప్రచార చిత్రం, ప్రైమ్ వీడియో సిరీస్, సినిమాలలోని భావోద్వేగాలను ప్రతిధ్వనింప చేయటంతో పాటుగా ప్రైమ్ వీడియో కేటలాగ్ వైవిధ్యం, విస్తృతమైన ఇతివృత్తాలు, శైలులు, భాషలు, కథ చెప్పే తీరును కూడా ఆకర్షణీయంగా ప్రదర్శిస్తుంది. నిర్దిష్ట మార్కెట్ల కోసం రూపొందించిన ఈ […] The post ప్రైమ్ వీడియో కొత్త బ్రాండ్ ప్రచారం appeared first on Visalaandhra .
కాంటర్తో కలిసి శామ్సంగ్ సీటీవీ ప్రకటనలు
గురుగ్రామ్ః కీలకమైన బ్రాండ్ కేపీఐలను నడిపించడంలో కనెక్టెడ్ టీవీ (సీటీవీ) ప్రకటనల పర్యావరణ వ్యవస్థ పాత్రను స్థాపించడం లక్ష్యంగా పెట్టుకున్న కాంటర్తో కలిసి శామ్సంగ్ యాడ్స్, బియాండ్ అవేర్నెస్ అనే సంచలనాత్మక శ్వేతపత్రాన్ని విడుదల చేసింది. ఈ అధ్యయనం ఓఈఎం కనెక్టెడ్ టీవీ ప్లేయర్ నుండి వచ్చిన మొదటి అధ్యయనం, కనెక్టెడ్ టీవీ బ్రాండ్ అనుకూలత, కొనుగోలు ఉద్దేశాన్ని ఎలా నడిపిస్తుందనే దానిపై ప్రకటనదారులకు స్పష్టమైన ఆధారాలను అందిస్తుంది. వివిధ పరిశ్రమలు మరియు జనాభాలో శామ్సంగ్ స్మార్ట్ […] The post కాంటర్తో కలిసి శామ్సంగ్ సీటీవీ ప్రకటనలు appeared first on Visalaandhra .
Kannappa |‘కన్నప్ప’కు అరుదైన గౌరవం..
టాలీవుడ్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన పౌరాణిక చిత్రం ‘కన్నప్ప’ మరో అరుదైన గౌరవాన్ని
https://youtu.be/M1xpriLUUGo The post Today Trending News appeared first on Telugu360 .
AM Rathnam’s Big Bet on Hari Hara Veera Mallu
The trailer of Hari Hara Veera Mallu has changed the complete mood of the film. The film was delayed by years and there were negative discussions on the film. Hari Hara Veera Mallu is even stuck with financial hurdles. The film is now slated for a July 24th release and the film’s producer AM Rathnam […] The post AM Rathnam’s Big Bet on Hari Hara VeeraMallu appeared first on Telugu360 .
Tollywood Biggies: Major Reshuffle in Release Dates
Megastar Chiranjeevi’s Vishwambara, Nandamuri Balakrishna’s Akhanda 2, Pawan Kalyan’s OG, Prabhas’ Raja Saab are the upcoming biggies that are left for release in the next few months after August. There are discussions about the release dates. Vishwambara is expected to release on September 18th and OG will release on September 25th. Akhanda 2 is slated […] The post Tollywood Biggies: Major Reshuffle in Release Dates appeared first on Telugu360 .
వాళ్లకు నిధులు, వీళ్లకు నీళ్లు, తెలంగాణ ప్రజలకు బూడిద: కెటిఆర్
హైదరాబాద్: తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డిపై బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ మండిపడ్డారు. సిఎం రేవంత్ బుధవారం ఎపి సిఎం చంద్రబాబుతో కలిసి కేంద్ర జల్శక్తి మంత్రి సిఆర్ పాటిల్తో సమావేశం అయిన విషయం తెలిసిందే. ఈ సమావేశంలో బనకచర్ల విషయంపై చర్చ జరగలేదని సిఎం రేవంత్ తెలిపారు. అయితే ఈ సమావేశం కెటిఆర్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు. ముసుగు వీడింది, నిజం తేటలతెల్లమయ్యింది. 48వ ఢిల్లీ పర్యటన గుట్టు రట్టయిందని కెటిఆర్ పేర్కొన్నారు. […]
Hot Comments |రేవంత్ పాలనలో నిధులు రాహుల్ కి, నీళ్లు చంద్రబాబుకి –కేటీఆర్
హైదరాబాద్ : ముసుగు వీడింది, నిజం తేటతెల్లమయ్యిందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి 48వ
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ ఆగస్టులో చైనాకు వెళ్లనున్నారు. ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ 1 వరకూ చైనాలోని టియాంజిన్లో జరిగే షాంఘై సహకార సంస్థ(ఎస్సిఒ) సదస్సులో భారతదేశం తరఫున ప్రధాని మోడీ హాజరయ్యే అవకాశం ఉంది. రష్యా అధినేత పుతిన్ ఇతర ప్రముఖ నేతలు హాజరయ్యే సమ్మిట్లో భారత ప్రధాని ప్రాతినిధ్యం కీలక పరిణామం కానుంది. 2019 తరువాత మోడీ చైనాకు వెళ్లడం ఇదే తొలిసారి అవుతుంది. 20 దేశాల నేతలు పాల్గొనే సదస్సు నేపథ్యంలోనే […]
‘కూలిపోయిన మేడిగడ్డ మీదనే చర్చ పెడదాం.. రా’: సిఎం రేవంత్కు కెటిఆర్ సవాల్
హైదరాబాద్ : ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ మరోసారి సవాల్ విసిరారు. తెలివిలేక కాళేశ్వరాన్ని కూలేశ్వరం అంటున్న సిఎం.. కూలిందంటున్న మేడిగడ్డ బరాజ్ మీదనే చర్చ పెడదాం…అంటూ సవాల్ విసిరారు. దమ్మంటే రేవంత్ రెడ్డి తాము విసిరిన సవాల్ స్వీకరించాలని డిమాండ్ చేశారు. గతంలో చర్చకు రా అని సవాలు విసిరి.. మూడు రోజులు సమయం ఇచ్చి మరీ ప్రెస్క్లబ్లో చర్చకు వెళితే రేవంత్ రెడ్డి పారిపోయారని ఎద్దేవా చేశారు. చర్చకు వస్తవా.. అని […]
ICC Rating |ఐసిసి ర్యాంకింగ్ లో “కింగ్”కోహ్లినే !!
క్రికెట్ లెజెండ్ విరాట్ కోహ్లీ (Virat Kohli) మరో సెన్సేషనల్ మైలురాయి సాధించాడు.
జమ్మూ కశ్మీర్కు రాష్ట్ర హోదా కల్పించాలి.. మోడీకి ఖర్గే, రాహుల్ విజ్ఞప్తి
పలు వివరణలతో సమగ్ర లేఖ.. చట్టానికి డిమాండ్ పార్లమెంట్ సెషన్ నేపథ్యంలో రాజకీయ ప్రాధాన్యత న్యూఢిల్లీ : జమ్మూ కశ్మీర్కు పూర్తి స్థాయి రాష్ట్ర హోదా కల్పించాలని కాంగ్రెస్ నాయకులు మల్లిఖార్జున ఖర్గే, రాహుల్ గాంధీ ప్రధాని నరేంద్ర మోడీకి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఓ లేఖ పంపించారు. ఇది హోదా పునరుద్ధరణే అవుతుందని వివరించారు. 21 నుంచి ఆరంభమమయ్యే పార్లమెంట్ వర్షాకాల సమావేశాలలోనే కేంద్ర ప్రభుత్వం స్పందించాల్సి ఉంది. జమ్మూ కశ్మీర్కు రాష్ట్ర హోదాసంపూర్ణ […]
తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం నుంచి ఎంఎల్సి కవితకు ఉద్వాసన టిజిబిజికెఎస్ ఇంచార్జ్గా మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలంగాణ భవన్లో కెటిఆర్తో సమావేశమైన సంఘం నేతలు బిఆర్ఎస్కు అనుబంధంగానే కార్మిక సంఘం పనిచేయాలని నిర్ణయం మనతెలంగాణ/హైదరాబాద్: బిఆర్ఎస్ అనుబంధ సింగరేణి కార్మిక సంఘం తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం(టిజిబిజికెఎస్) నుంచి ఎంఎల్సి కల్వకుంట్ల కవితను తొలగిస్తూ పార్టీ నిర్ణయం తీసుకున్నది. ఈ మేరకు టిజిబిజికెఎస్ వ్యవహారాల ఇంచార్జ్గా మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్కు […]
న్యాయవాదులు రాజకీయాల్లోకి రావాలి: బిజెపి చీఫ్
మన తెలంగాణ/హైదరాబాద్/ప్రత్యేక ప్రతినిధిః న్యాయవాదులు రాజకీయాల్లోకి రావాలని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచందర్ రావు పిలుపునిచ్చారు. న్యాయం కోసం ఏ విధంగా పని చేస్తున్నారో అదే విధంగా రాజకీయాల్లోకి వచ్చి ప్రజలకు సేవ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన తెలిపారు. రామచందర్ రావు గతంలో న్యాయవాది వృత్తిలో ఉంటూ రాజకీయాల్లోకి వచ్చి బిజెపిలో అంచెలంచెలుగా ఎదుగుతూ ఇటీవల పార్టీ రాష్ట్ర అధ్యక్షునిగా నియమితులైన సంగతి తెలిసిందే. ఈ మేరకు బుధవారం రంగారెడ్డి జిల్లా బార్ […]
రామయణలో శూర్ఫణఖగా 15 ఏళ్ల అమ్మాయి..!
నితీశ్ తివారీ దర్శకత్వంలో భారీ బడ్జెట్తో రూపొందుతున్న మైథలాజికల్ చిత్రం ‘రామాయణ’. ఇటీవల విడుదలైన ఈ సినిమా పరిచయ వీడియో అంచనాలను తారాస్థాయిలో పెంచేసింది. ఈ సినిమా గురించి ఏ వార్త వచ్చిన నిమిషాల్లోనే అది వైరల్ అవుతోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ వార్త బయటకు వచ్చింది. ఈ సినిమాలో శూర్ఫణఖ పాత్రలో 15 ఏళ్ల అమ్మాయి (Dishita Sehgal) కనిపించనుందనే టాక్ బాలీవుడ్ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది. ఈ సినిమాలో శూర్ఫణఖ పాత్ర […]
అవినీతి రాజా సిఎం శర్మ జైలుకే: రాహుల్ గాంధీ
గువహతి ః అస్సాం సిఎం హిమంత బిస్వా శర్మ తనను తాను రాజా అనుకుంటారు. అయితే ఈ రాజాను కూడా ఆయన అవినీతి పనులకు అస్సామీలు జైలుకు పంపిస్తారని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తెలిపారు. అవినీతి రాజా రాజరికం ఎక్కువ కాలం సాగదన్నారు. రాష్ట్రంలోని ఛాయ్గాన్లో బుధవారం జరిగిన కాంగ్రెస్ పార్టీ సమావేశంలో రాహుల్ మాట్లాడారు. శర్మ ఆయన కుటుంబం చేసిన అవినీతికి బాధ్యత వహించాల్సిందే అన్నారు. ఇప్పటికే ఆయనలో జైలు భయం పట్టుకుంది. భయం […]
ఆ విధంగా ఆర్డినెన్స్ ఇస్తే.. ప్రభుత్వంపై ఉద్యమిస్తాం: కవిత
మనతెలంగాణ/హైదరాబాద్: 25 వేల మంది బిసిలు ప్రజాప్రతినిధులు అయ్యే వరకు పోరాటం కొనసాగిస్తామని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బిఆర్ఎస్ ఎంఎల్సి కల్వకుంట్ల కవిత పునరుద్ఘాంటించారు. బుధవారం బంజారాహిల్స్లోని తన నివాసంలో యుపిఎఫ్ నాయకులు, 72 కులాల ప్రతినిధులతో ఆమె సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఎంఎల్సి కవిత మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్లో ఇచ్చిన హామీని అమలు చేసే వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామని చెప్పారు. ఇప్పటివరకు రాజకీయంగా ఎలాంటి అవకాశం దక్కని కులాలకు రాజకీయ రిజర్వేషన్ల ఫలాలు […]
బనకచర్లప్రాజెక్టుపై జగన్ కీలక వ్యాఖ్యలు
పోలవరం -బనకచర్లప్రాజెక్టుపై వైసీపీ అధినేత వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు
మాకు ఇష్టం లేదు కానీ.. రేవంత్ రెడ్డికి అలా చెబితేనే అర్థమవుతుంది: కెటిఆర్
హైదరాబాద్: ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయమంటే ఏం పీక్కుంటారో పీక్కోండి అని ప్రజలను అంటు బెదిరింపులకు దిగుతున్నారని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ అన్నారు. తెలంగాణ భవన్లో బుధవారం దళిత బంధు సాదన సమితి సమావేశంలో కెటిఆర్ మాట్లాడుతూ.. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు ఏం పీక్కుంటారో చూపిస్తారని అన్నారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం రాసినప్పుడు రేవంత్ రెడ్డి లాంటి వాళ్లు పదవుల్లోకి వస్తారని ఊహించలేదని, అందుకే ఐదు సంవత్సరాల పాటు పదవిలో […]
హైకోర్టులో ఉత్తమ్ పిటిషన్ విచారణ వాయిదా
మన తెలంగాణ/హైదరాబాద్: ఎన్నికల సందర్భంగా తనపైన నమోదయిన కేసులను కొట్టివేయలని కోరుతూ పౌర సరఫరాలు, నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై బుధవారం జస్టిస్ కె.లక్ష్మణ్ ధర్మాసనం విచారణ చేపట్టింది. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం కౌంటర్ పిటిషన్ దాఖలు చేయాలని పబ్లిక్ ప్రాసిక్యూటర్ పల్లె నాగేశ్వరరావుకు నోటీసులు జారీ చేసింది. అనంతరం జస్టిస్ కె.లక్ష్మణ్ తదుపరి విచారణను ఈ నెల 18వ తేదీకి […]
బిసిసిఐ ఉపాధ్యక్షడు రాజీవ్ శుక్లాపై ట్రోల్స్.. ఎందుకంటే..
ప్రస్తుతం ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న భారత పురుష, మహిళల జట్ల సభ్యులు మంగళశారం బ్రిటన్ రాజు ప్రిన్స్ చార్లెస్-3ను కలిసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బిసిసిఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా (Rajeev Shukla) ఆయనకి ఓ కానుక ఇచ్చారు. దీంతో రాజీవ్ శుక్లాపై ట్రోల్స్ వెల్లువెత్తుతున్నాయి. ఎందుకంటే.. రాజీవ్ శుక్లా (Rajeev Shukla) 1947లో దేశ విభజన సందర్భంగా చోటు చేసుకున్న పరిణామాలపై ఓ పుస్తకం రాశారు. ‘స్కార్స్ ఆఫ్ 1947: రియల్ పార్టీషన్ స్టోరీస్’ […]
Local Body |తెలంగాణలో జిల్లాల వారిగా జెడ్పిటిసి, ఎంపీటీసీల స్థానాలు ఇవే…
హైదరాబాద్ – స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఎంపిపి (MPP) , జడ్సీటిసీ
కాబూల్లోని భారత రాయబార కార్యాలయం పేలుళ్ల కారణంగా ధ్వంసమైనట్లు వైరల్ చిత్రాలు చూపిస్తున్నాయా?
TG/AP |జలవివాదాలపై నిపుణులతో కమిటీ –మంత్రి నిమ్మల నాయుడు
న్యూఢిల్లీ – తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదాలపై నిపుణులతో కమిటీ ఏర్పాటు
వాటికి ఎపి అంగీకరించడం తెలంగాణ ప్రభుత్వ విజయమే: సిఎం
న్యూఢిల్లీ: రిజర్వాయర్ల వద్ద టెలిమెట్రీల ఏర్పాటు, శ్రీశైలం మరమత్తులకు ఎపి ప్రభుత్వం అంగీకరించిందని తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డి అన్నారు (Revanth Reddy). ఎపి సిఎం చంద్రబాబు నాయుడుతో కలిసి కేంద్ర జల్శక్తి మంత్రి సిఆర్ పాటిల్తో జరిగిన భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా టెలిమెట్రీల ఏర్పాటు శ్రీశైలం వద్ద మరత్తులకు ఎపి అంగీకరించడం తమ గొప్పతనమని సిఎం తెలిపారు. భేటీలో బనకచర్ల గురించి చర్చ జరగలేదని స్పష్టం చేశారు. ఇది అపెక్స్ […]
Srisailam Temple: శ్రీశైలం ఆలయంలో ఉద్యోగి చేతివాటం
విధుల నుంచి తొలగించిన కార్యనిర్మాణాధికారి… నంద్యాల బ్యూరో, జులై 16 (ఆంధ్రప్రభ) :
ఐసిసి టెస్ట్ ర్యాంకింగ్స్.. బౌలింగ్లో నెం.1 బుమ్రానే..
అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసిసి) తాజాగా టెస్ట్ ర్యాంకులను (ICC Test Rankings) ప్రకటించింది, లార్డ్స్ వేదికగా జరిగిన మూడో టెస్ట్ మ్యాచ్ తర్వాత ప్రకటించిన ఈ ర్యాంకులలో బౌలింగ్లో భారత స్టార్ పేసర్ జస్ర్పీత్ బుమ్రా మొదటిస్థానంలో ఉన్నాడు. రెండో స్థానంలో సఫారీ బౌలర్ కగిసో రబాడా నిలిచాడు. వెస్టిండీస్తో జరిగిన మ్యాచ్లో ఓ హ్యాట్రిక్ సహా ఆరు వికెట్లు తీసిన ఆసీస్ బౌలర్ స్కాట్ బోలాండ్ ఆరు స్థానాలు ఎగబాక ఆరో స్థానంలో నిలచి […]
LIVE –ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీడియా సమావేశం –ఢిల్లీ నుంచి ప్రత్యక్ష్య ప్రసారం ..
Hon’ble CM Revanth Reddy Addresses Media on Krishna & Godavari
కేంద్ర జలశక్తి సమావేశంలో కీలక నిర్ణయాలివే
కేంద్ర జలశక్తి సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు
ఎట్టకేలకు ఏబీ వెంకటేశ్వరావుకు భారీ ఊరట…
ఆయనపై అన్ని విచారణలను నిలిపివేసిన ఏపీ ప్రభుత్వంఏబీపై ఎఫ్ఐఆర్, ఛార్జిషీట్ లను కొట్టివేసిన ఏపీ హైకోర్టుఆంధ్రప్రదేశ్ మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్, ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుకు ఎట్టకేలకు భారీ ఊరట లభించింది. ఆయనపై కొనసాగిస్తున్న అన్ని విచారణలను అధికారికంగా నిలిపివేస్తూ రాష్ట్ర ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆయనకు అనుకూలంగా తీర్పునిచ్చి, ఏసీబీ నమోదు చేసిన ఎఫ్ఐఆర్, ఛార్జిషీట్లను కొట్టివేసిన నేపథ్యంలో ఈ నిర్ణయం వెలువడటం గమనార్హం.మంగళవారం జారీ అయిన జీవో ఆర్టీ […] The post ఎట్టకేలకు ఏబీ వెంకటేశ్వరావుకు భారీ ఊరట… appeared first on Visalaandhra .
మధుమేహానికి చికిత్స తెలుసుకున్నాడని నటుడు ముకుల్ దేవ్ ను ఫార్మా కంపెనీలు హత్య చేశాయా? #factchecking
Exclusive |మన గురుకులం.. దయనీయం! కలుషిత ఆహారంతో ఏడాదిలో 50 మంది విద్యార్ధులు మృతి
ఫుడ్ పాయిజన్ ఘటనలతో వెయ్యి మందికి పైగా అనారోగ్యంనల్లగొండ జిల్లాలో మరోసారి వెలుగులోకి