భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు
ఎంసీఎక్స్లో తులం బంగారం రూ.1,62,000 పైకి చేరికకిలో వెండి రూ.2,77,000కు ఎగబాకిన వైనంఇవాళ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి.మల్టీ కమొడిటీ ఎక్స్ఛేంజ్ (ఎంసీఎక్స్)లో ఏప్రిల్ గోల్డ్ ఫ్యూచర్స్ 1.15 శాతం పెరిగి 10 గ్రాములకు రూ.1,62,150 వద్ద ట్రేడ్ అయింది. అదే సమయంలో మే సిల్వర్ ఫ్యూచర్స్ 3.68 శాతం లాభపడి కిలోకు రూ.2,77,000కు చేరింది. అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ గోల్డ్ ఔన్స్కు 5,082.51 డాలర్లకు, స్పాట్ సిల్వర్ 82.50 డాలర్లకు పెరిగాయి. […] The post భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు appeared first on Visalaandhra .
పేదల కోసం గళమెత్తిన నన్ను ఒక ఉగ్రవాదిలా అరెస్ట్ చేశారు: కవిత
వెలుగుమట్ల భూదాన్ భూముల బాధితుల పక్షాన నిలబడ్డ తనను అరెస్ట్ చేశారన్న కవితఅర్ధరాత్రి అరెస్ట్ చేసి హైదరాబాద్కు తరలించడంపై ఆగ్రహం తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ఖమ్మం జిల్లా వెలుగుమట్ల భూదాన్ భూముల బాధితుల పక్షాన నిలబడి ప్రభుత్వంపై యుద్ధం ప్రకటించారు. నిరాహార దీక్షకు దిగిన తనను పోలీసులు అర్ధరాత్రి అరెస్ట్ చేసి హైదరాబాద్కు తరలించడంపై ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం పేదల కోసం గళమెత్తిన తనను ఒక ఉగ్రవాదిలా భావించి అరెస్ట్ చేశారని, […] The post పేదల కోసం గళమెత్తిన నన్ను ఒక ఉగ్రవాదిలా అరెస్ట్ చేశారు: కవిత appeared first on Visalaandhra .
మిలియన్ మార్చ్కు 15 ఏళ్లు పూర్తయిన సందర్భంగా కేటీఆర్ స్పెషల్ పోస్టు
తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమంలో కీలక ఘట్టమైన ‘మిలియన్ మార్చ్ కు నేటితో 15 సంవత్సరాలు పూర్తయ్యాయి. ఈ చారిత్రక సందర్భాన్ని పురస్కరించుకుని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఆనాటి ఉద్యమ స్ఫూర్తిని గుర్తుచేసుకున్నారు. తెలంగాణ ఉద్యమాన్ని ఉవ్వెత్తున ఎగసేలా చేసిన అద్భుత పోరాట రూపాల్లో ఇదొకటని ఆయన పేర్కొన్నారు. ఆయన ఎక్స్ వేదికగా స్పందిస్తూ.. 2011 మార్చి 10న జరిగిన మిలియన్ మార్చ్ను స్మరించుకున్నారు. స్వరాష్ట్ర సాధన కోసం ట్యాంక్బండ్పై యావత్ తెలంగాణ ప్రజలు […] The post మిలియన్ మార్చ్కు 15 ఏళ్లు పూర్తయిన సందర్భంగా కేటీఆర్ స్పెషల్ పోస్టు appeared first on Visalaandhra .
అర్హత కలిగిన ఏ ఒక్క ఓటరు పేరును తొలగించబోం…
: కేంద్ర ఎన్నికల సంఘంపశ్చిమ బెంగాల్లో రాజకీయ పార్టీలు, అధికారులతో కేంద్ర ఎన్నికల సంఘం సమావేశం అర్హత కలిగిన ఏ ఒక్కరి పేరును ఓటరు జాబితా నుంచి తొలగించబోమని కేంద్ర ఎన్నికల ప్రధానాధికారి జ్ఞానేశ్ కుమార్ అన్నారు. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల నిమిత్తం సీఈసీ బృందం ఆ రాష్ట్రంలో పర్యటించింది. ఈ క్రమంలో రాజకీయ పార్టీలు, అధికారులతో సమావేశాల అనంతరం జ్ఞానేశ్ కుమార్ మీడియాతో మాట్లాడారు. ఓటరు జాబితా నుంచి అర్హత కలిగిన ఏ ఒక్క […] The post అర్హత కలిగిన ఏ ఒక్క ఓటరు పేరును తొలగించబోం… appeared first on Visalaandhra .
గ్యాస్ సంక్షోభం.. ‘ఎస్మా‘ ప్రయోగించిన కేంద్రం
దేశవ్యాప్తంగా ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల కొరత తీవ్రం కావడంతో కేంద్ర ప్రభుత్వం అత్యవసర చర్యలకు ఉపక్రమించింది. ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం నేపథ్యంలో ప్రపంచ ఇంధన సరఫరాలో ఏర్పడిన అంతరాయాల కారణంగా కమర్షియల్ ఎల్పీజీ కొరత ఏర్పడింది. దీంతో వంట గ్యాస్ క్రమబద్ధమైన సరఫరాను నిర్ధారించడానికి కేంద్ర ప్రభుత్వం ‘నిత్యావసర వస్తువుల చట్టం (ఎస్మా)ను ప్రయోగించింది. పశ్చిమాసియాలోని కీలక ఇంధన రవాణా మార్గాల్లో తలెత్తిన ఆటంకాల ఫలితంగా.. బెంగళూరు, ముంబై, చెన్నై వంటి ప్రధాన నగరాల్లోని హాస్పిటాలిటీ రంగం ఇప్పుడు […] The post గ్యాస్ సంక్షోభం.. ‘ఎస్మా‘ ప్రయోగించిన కేంద్రం appeared first on Visalaandhra .
పార్లమెంట్లో చర్చ జరగాలి.. భారత్–అమెరికా ఒప్పందంపై ప్రభుత్వం పారదర్శకంగా వివరణ ఇవ్వాలి..వ్యక్తిగత విమర్శలు
మున్సిపల్ కౌన్సిలర్లకు ఘన సన్మానం
మున్సిపల్ కౌన్సిలర్లకు ఘన సన్మానం మక్తల్, ఆంధ్రప్రభ : ఇటీవల జరిగిన మున్సిపల్
క్రీడా ఆణిముత్యాలను వెలికి తీయడమే లక్ష్యంగా…
క్రీడా ఆణిముత్యాలను వెలికి తీయడమే లక్ష్యంగా… ప్రధానమంత్రి సంసద్ ఖేల్ మహోత్సవ్ మక్తల్,
Anil ravipudi |అలాంటి సినిమా చేయబోతున్నాడా..?
Anil ravipudi | అలాంటి సినిమా చేయబోతున్నాడా..? Anil ravipudi | మరో
పశువులకు ఉచిత గాలి కుంటు వ్యాధి నివారణ టీకాలు…
పశువులకు ఉచిత గాలి కుంటు వ్యాధి నివారణ టీకాలు… చిట్యాల, ఆంధ్రప్రభ :
Funds |కేంద్ర మంత్రులకు మంత్రి పొన్నం లేఖ
Funds | కేంద్ర మంత్రులకు మంత్రి పొన్నం లేఖ Funds | ఆంధ్రప్రభ,
గ్రామాన్ని స్వచ్ఛ ఆదర్శ గ్రామంగా చేయడమే లక్ష్యం
గ్రామాన్ని స్వచ్ఛ ఆదర్శ గ్రామంగా చేయడమే లక్ష్యం చిట్యాల, ఆంధ్రప్రభ : స్వచ్ఛ
కేంద్రం నుంచి వచ్చే నిధులు దయ కాదు.. తెలంగాణ హక్కు: పొన్నం
హైదరాబాద్: రాష్ట్రానికి ఇచ్చిన హామీల అమలులో కేంద్రం నిర్లక్ష్యం ప్రదర్శిస్తోందని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆరోపించారు.ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని అన్నారు. కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, బండిసంజయ్ కు పొన్నం బహిరంగ సభ లేఖ రాశారు. కేంద్రం నుంచి వచ్చే నిధులు దయ కాదు.. తెలంగాణ హక్కు అని తెలియజేశారు. పనులు చెల్లిస్తున్నప్పుడు ప్రజల అభివృద్ధికి ఎందుకు చర్యలు చేపట్టలేదు? అని పొన్నం ప్రశ్నించారు. తెలంగాణ ప్రజల న్యాయమైన డిమాండ్లు విస్మరించడం తగదు అని సూచించారు. పెండింగ్ ప్రాజెక్టులపై బండి సంజయ్, కిషన్ రెడ్డి బడ్జెట్ సమావేశాల్లో చర్చించాలని, కేంద్ర ప్రయోజత పథకాల్లో కేంద్ర వాటా 90 శాతం ఉండే విధంగా పునరుద్ధరించాలని పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు.
Back-to-back shocks for Sree Vishnu
Young actor Sree Vishnu delivered a blockbuster with Single last year. He completed the shoots of Vishnu Vinyasam and Mrithyunjay. Sree Vishnu worked hard to avoid the clash between both these films and they released in a gap of a week. Vishnu Vinyasam is a comic entertainer and the film released during the last weekend […] The post Back-to-back shocks for Sree Vishnu appeared first on Telugu360 .
Amanchi : ఆమంచి గుంటూరుకు వచ్చింది అందుకేనా? కండిషన్ ఏమని పెట్టారంటే?
ఆమంచి కృష్ణమోహన్ త్వరలోనే వైసీపీలో చేరేందుకు సిద్ధమవుతున్నారని తెలిసింది
చీపురు పట్టిన సర్పంచ్…. వీధుల శుభ్రం…
చీపురు పట్టిన సర్పంచ్…. వీధుల శుభ్రం… జుక్కల్(కామారెడ్డి) ఆంధ్రప్రభ : ప్రభుత్వ ఆదేశానుసారం
Release Date Confusion among Biggies
The trend has changed over the years and the filmmakers are now locking their release dates in advance to avoid clashes and take the advantage of holiday season. Most of the biggies are heading for a pan-Indian release and with the involvement of multiple players, the producers are finalizing and announcing the release dates in […] The post Release Date Confusion among Biggies appeared first on Telugu360 .
Nagarjuna |నిర్ణయం సరైనదేనా..?
Nagarjuna | నిర్ణయం సరైనదేనా..? Nagarjuna | రాజమౌళి సినిమాకు నాగార్జున ఎందుకు
మూగజీవాలకు టీకాలు వేయించాలి… చిట్యాల, ఆంధ్రప్రభ : పాడి రైతులు మూగజీవాలకు గాలికుంటు
చెన్నూరులో ఘనంగా ఎల్లమ్మ బోనాలు
చెన్నూరులో ఘనంగా ఎల్లమ్మ బోనాలు చెన్నూర్, ఆంధ్రప్రభ : మంచిర్యాల జిల్లా చెన్నూరు
ఘనంగా సావిత్రిబాయి పూలే వర్ధంతి..
ఘనంగా సావిత్రిబాయి పూలే వర్ధంతి.. ఆలేరు, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా
ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్
ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్ వికారాబాద్, ఆంధ్రప్రభ : వికారాబాద్ జిల్లా
Iran War Toll : అమెరికా తూచ్.. Andhra Prabha Analysis
Iran War Toll : అమెరికా తూచ్.. Andhra Prabha Analysis (
కోర్టుకు హాజరైన మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్
కోర్టుకు హాజరైన మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ చెన్నూర్, ఆంధ్రప్రభ : మంచిర్యాల
వరంగల్లో ఘోరం.. భార్యను రోకలిబండతో కొట్టి చంపిన భర్త. వరంగల్, ఆంధ్రప్రభ :
Fuel Alert in India: Centre Invokes Emergency Laws to Prevent LPG Shortage
The Central government has moved quickly to protect India’s fuel supply as tensions in West Asia raise concerns about global oil disruptions. To prevent shortages and ensure stability in the domestic energy supply, the government has activated two strong legal measures. These steps aim to safeguard LPG availability for households and keep the transport fuel […] The post Fuel Alert in India: Centre Invokes Emergency Laws to Prevent LPG Shortage appeared first on Telugu360 .
పార్టీలకు అతీతంగా స్పీకర్ వ్యవహరించాలి : గౌరవ్ గొగొయ్
ఢిల్లీ: ఇప్పటి వరకు లోక్ సభలో డిప్యూటీ స్పీకర్ లేరని కాంగ్రెస్ ఎంపి గౌరవ్ గొగొయ్ తెలిపారు. డిప్యూటీ స్పీకర్ లేకుండానే లోక్ సభ నడుస్తోందని అన్నారు. స్పీకర్ ఓం బిర్లాపై విపక్షాల అవిశ్వాస తీర్మానంపై చర్చ జరిగింది. లోక్ సభ సమావేశాల్లో ఆయన మాట్లాడారు. స్పీకర్ అవిశ్వాస చర్చకు 10 గంటలు కేటాయించారని, అవిశ్వాస తీర్మానంపై నెగ్గాలంటే 278 మంది సభ్యుల మద్దతు, ప్రస్తుతం లోక్ సభలో ఎన్డిఎకు 293 మంది సభ్యుల మద్దతు అవసరం అని అన్నారు. ప్రతిపక్ష సభ్యులు మాట్లాడుతున్నప్పుడు.. స్పీకర్ ఓం బిర్లా తరచూ అంతరాయం కలిగించేవారని, పార్టీలకు అతీతంగా స్పీకర్ వ్యవహరించాలని గౌరవ్ గొగొయ్ సూచించారు. కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రసగంగానికి స్పీకర్ అనుమతించలేదని, 8 మంది విపక్ష సభ్యులను సరైన కారణం లేకుండానే స్పీకర్ ఓ బిర్లా సస్పెండ్ చేశారని విమర్శించారు. ప్రధాని నరేంద్రమోడిపై కాంగ్రెస్ ఎంపిలు దాడి చేసే అవకాశం ఉందని స్పీకర్ తప్పుడు ఆరోపణలు చేశారని, మైక్ ఇవ్వకుంటే విపక్షాల వాణి ప్రజలకు ఎట్లా తెలుస్తుందని ప్రశ్నించారు. లోక్ సభ ఎలా నడుస్తోందో దేశమంతా చూస్తోందని అన్నారు. వ్యక్తిగతంగా స్పీకర్ ఓం బిర్లాపై ఎలాంటి కోపం లేదని గౌరవ్ గొగొయ్ పేర్కొన్నారు.
Bhumana : భూమన మళ్లీ ఫోకస్ పెట్టారట... అందుకు ముఖ్యమైన కారణం ఏంటో తెలుసా?
వైసీపీలో సీనియర్ నేత భూమన కరుణాకర్ రెడ్డి తిరిగి యాక్టివ్ అయ్యారు
గ్రానైట్ క్వారీ పనులకు అడ్డంకులు..
గ్రానైట్ క్వారీ పనులకు అడ్డంకులు.. రఘునాథపల్లి, ఆంధ్రప్రభ : రఘునాథపల్లి మండలం కోమల్ల
ప్రియుడిని ఇంటికి రప్పించిన కూతురు... గొడ్డలితో కాలును నరికి... కరెంట్ షాక్ ఇచ్చి
భోపాల్: కుతూరు లవర్ కు కరెంట్ షాక్ ఇచ్చి అనంతరం గొడలితో కాలు నరికేసి.. కరెంట్ షాక్తో చనిపోయినట్టు నమ్మించేందుకు ప్రయత్నించి చివరలో దొరికిపోయారు. ఈ సంఘటన మధ్య ప్రదేశ్ రాష్ట్రం సింగ్రౌలి జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... బర్గాన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పొఖ్రా అనే గ్రామానికి చెందిన పూజా అనే యువతిని సందేప్ అనే యువకుడు ప్రేమించాడు. ఇద్దరు గాఢంగా ప్రేమించుకున్నారు. పూజాకు మరో యువకుడితో పెళ్లి నిశ్చయం చేయడంతో తనని పెళ్లి చేసుకోవాలని ఆమెను సందీప్ బలవంతం చేశాడు. ఈ విషయం తల్లిదండ్రులకు పూజా చెప్పడంతో వారు ప్లాన్ చేశారు. ఫ్లాన్ భాగంగా సందీప్ కు కూతురుతో ఫోన్ చేయించి ఇంటికి రప్పించారు. ప్రియుడి యువతి ఇంటికి రాగానే పూజా కుటుంబ సభ్యులు అతడిని పట్టుకొని కర్రలతో దాడి చేశారు. అనంతరం కరెంట్ షాక్ ఇచ్చి గ్రామ శివారులో అతడిని పడేశారు. తీవ్రంగా గాయపడిన అతడి కాలును గొడ్డలితో నరికి దుస్తులు తగలబెట్టారు. జంతువులు రాకుండా ఉండేందుకు కట్టిన కరెంట్ వైర్ల వద్ద అతడిని పడేశారు. కరెంట్ షాక్ తగిలి చనిపోయాడని నమ్మించేందుకు ప్రయత్నించారు. స్థానికులు అతడిని గమనించి వెంటనే బైధాన్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అతడి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండడంతో జబల్పూర్ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సందీప్ మరణించాడు. వెంటనే పోలీసులు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. నలుగురు నిందితులు భోలానాత్ పనికా(29), మెలాసాగర్ పనికా(19), పూజా పనికా(20), మున్ని దేవి పనికా(40)లు నిజాలు ఒప్పుకోవడంతో వారిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు.
తుమ్మల వ్యూహం.. భూదన్ బాధితుల న్యాయం..
తుమ్మల వ్యూహం.. భూదన్ బాధితుల న్యాయం.. కంకణబద్ధుడైన మంత్రి తుమ్మల నాగేశ్వరరావుపేదలకు ఇళ్లు
BCCI : టీం ఇండియాకు బీసీసీఐ భారీ నజరానా
టీం ఇండియా జట్టుకు బీసీసీఐ భారీ నజరానా ను ప్రకటించింది
వంట గ్యాస్ కొరత.. ముంబయిలో 20% హోటళ్లు బంద్…
దేశంలో చమురు, గ్యాస్ నిల్వలు సరిపడా ఉన్నాయని ఓవైపు కేంద్రం చెబుతున్నా.. పలు ప్రాంతాల్లో ఇంధన కొరత ఆందోళన కలిగిస్తోంది. వాణిజ్య సిలిండర్ల కొరత కారణంగా ముంబయిలో 20శాతం హోటళ్లు, రెస్టారంట్లు మూతపడ్డాయి. ఈ మేరకు ముంబయి హోటల్ అండ్ రెస్టారంట్ అసోసియేషన్ మంగళవారం వెల్లడించింది. పరిస్థితి ఇలాగే కొనసాగితే రాబోయే రెండు రోజుల్లో నగరంలోని సగం హోటళ్లు మూతపడతాయని పేర్కొంది. ముంబయి మాత్రమే కాదు.. గత రెండు రోజులుగా దేశంలోని పలు ప్రధాన నగరాల్లో వాణిజ్య […] The post వంట గ్యాస్ కొరత.. ముంబయిలో 20% హోటళ్లు బంద్… appeared first on Visalaandhra .
కలెక్టర్ సార్ చెత్త ఎత్తారు..? కానీ తొలగించలే..?
కలెక్టర్ సార్ చెత్త ఎత్తారు..? కానీ తొలగించలే..? ఫోటోలు దిగారు తప్ప, పని
Iran vs Israel War : యుద్ధంపై ఇరాన్ కీలక ప్రకటన
యుద్ధంపై ఇరాన్ కీలక ప్రకటన చేసింది.
Telangana : వేలాది కోళ్లు మృతి... రైతుల్లో ఆందోళన
నాగర్కర్నూల్ జిల్లాలో వేలాది కోళ్లు మృత్యువాత పడ్డాయి
Team India |రూ.131 కోట్ల బహుమతి
Team India | రూ.131 కోట్ల బహుమతి Team India | ఆంధ్రప్రభ,
Rs.8.70 cr |తిరువూరు నియోజకవర్గ అభివృద్ధికి బాటలు..
Rs.8.70 cr | తిరువూరు నియోజకవర్గ అభివృద్ధికి బాటలు.. అభివృద్ధికి కృషి చేస్తున్న
సీఐగా సుబ్రహ్మణ్యం బాధ్యతలు స్వీకరణ
సీఐగా సుబ్రహ్మణ్యం బాధ్యతలు స్వీకరణ ఇబ్రహీంపట్నం, ఆంధ్రప్రభ : ఇబ్రహీంపట్నం సర్కిల్ ఇన్
విధుల్లో ఉండాల్సిన సమయంలో ఐటెం సాంగ్ డ్యాన్స్లు#Rajahmundry#GovernmentHospital#NursesSuspended
mileage bikes 2026 |పెట్రోల్ ఖర్చు తగ్గాలంటే ఎక్కువ మైలేజ్ ఇచ్చే బడ్జెట్ బైక్లు ఇవే
mileage bikes 2026 | పెట్రోల్ ఖర్చు తగ్గాలంటే ఎక్కువ మైలేజ్ ఇచ్చే
బైక్ అదుపు తప్పి యువకుడు మృతి..!
బైక్ అదుపు తప్పి యువకుడు మృతి..! నర్సంపేట,క్రైం, ఆంధ్రప్రభ : ద్విచక్ర వాహనం
సహజీవనం... ప్రియురాలు, కూతురిని చంపిన ప్రియుడు... ట్రైన్లో పారిపోతుండగా
డెహ్రాడూన్: సహజీవనం చేస్తున్న మహిళ, ఆమె కుమార్తెను ప్రియుడు హత్య చేసి పారిపోతుండగా పోలీసులు అరెస్టు చేశారు. ఈ సంఘటన ఉత్తరాఖండ్ రాష్ట్రం రుద్రప్రయాగ్ ప్రాంతంలో జరిగింది. కోట్వాలి ప్రాంతంలో నేపాల్ కు చెందిన దీపక్ బహదూర్ అనే వ్యక్తి ఓ మహిళతో సహజీవనం చేస్తున్నాడు. ఆమె మరో వ్యక్తితో చనువుగా ఉండడంతో పలుమార్లు ఇద్దరు మధ్య గొడవలు జరుగుతున్నాయి. సదరు మహిళతో పాటు ఆమె కుమార్తెను చంపి ప్రియుడు పారిపోయాడు. రెండు రోజుల తరువాత ఇంట్లో నుంచి దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు స్థలానికి చేరుకొని బలవంతంగా డోర్ ఓపెన్ చేశారు. రెండు మృతదేహాలు కనిపించడంతో పాటు దుర్వాసన వస్తుంది. వెంటనే మృతదేహాలను శవ పరీక్ష నిమిత్తం రుద్రప్రయాగ్ ఆస్పత్రికి తరలించారు. దీపక్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఢిల్లీలోని దీపక్ తలదాచుకున్నాడని పోలీసులకు తెలియడంతో అక్కడికి వెళ్లారు. ఢిల్లీ రైల్వే స్టేషన్లో ముంబయికి వెళ్తున్న ట్రైన్లో అతడిని పోలీసులు పట్టుకున్నారు. వెంటనే నిజాలు ఒప్పుకోవడంతో అతడిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు.
Avanigadda : బుద్ధప్రసాద్ కే కోపం తెప్పించారుగా.. అవనిగడ్డలో టీడీపీ vs జనసేన డిష్యూం.. డిష్యూం
అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ ఎప్పుడూ కూల్ గా ఉంటారు
గొప్ప మనసు చాటుకున్న అల్లు అర్జున్.. దుర్గకు జీవితాంతం ఆర్థిక సహాయం#AlluArjun#IconStarAlluArjun
పశువుల ఆరోగ్యం పట్ల రైతులు శ్రద్ధ వహించాలి: ఎమ్మెల్యే
జయశంకర్ భూపాలపల్లి బ్యూరో, (జనంసాక్షి):పశువుల ఆరోగ్యం పట్ల రైతులు శ్రద్ధ వహించాలని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. మంగళవారం జయశంకర్ …
Orders |ఎల్పీజీ ఉత్పత్తి పెంచాలి
Orders | ఎల్పీజీ ఉత్పత్తి పెంచాలి కేంద్రం ఆదేశాలు.. Orders | ఆంధ్రప్రభ,
ESMA : ఎస్మాను ప్రయోగించిన మోదీ సర్కార్
భారత ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అత్యవసర వస్తువుల చట్టాన్ని ప్రయోగించింది
ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు త్వరిత గతిన పూర్తి చేయాలి…. జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్.
ములుగు బ్యూరో,మార్చి10(జనం సాక్షి):-రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ఇండ్లు లేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లను అందిస్తుందని మొదటి విడతలో మంజూరు అయిన …
3 districts |నిందితుల నుంచి సొత్తు స్వాధీనం…
3 districts | నిందితుల నుంచి సొత్తు స్వాధీనం… 3 districts |ఏలూరు,
శిష్యులందు సుకుమార్ శిష్యులు వేరయా!
సినిమా: ఒక దర్శకుని వద్ద శిక్షణ పొందిన వారంతా విభిన్న కథలతో విజయాలు అందుకోవడం విశేషం. అగ్ర దర్శకుల్లో ఒకరైన సుకుమార్కు ఇది వర్తిస్తుంది. ఆయన వదిలిన కొత్త బాణం హుస్సేన్ షా కిరణ్ ‘మృత్యుంజయ’ తో హిట్ కొట్టడంతో టాలీవుడ్.. ‘శిష్యులందు సుకుమార్ శిష్యులు వేరయా’ అంటోంది. సుకుమార్ శిష్య బృందంలో పల్నాటి సూర్య ప్రతాప్ ఒకరు. ‘కరెంట’తో దర్శకుడిగా పరిచయమైన తర్వాత సుకుమార్తో ప్రయాణించారు. ఆ క్రమంలో తెరకెక్కించిన రొమాంటిక్ డ్రామా ‘కుమారి 21 […] The post శిష్యులందు సుకుమార్ శిష్యులు వేరయా! appeared first on Visalaandhra .
పెద్దపల్లి పట్టణాన్ని స్వచ్ఛ పెద్దపల్లి గా మారుద్దాం
మున్సిపల్ చైర్మన్ నూగిల్ల మల్లయ్య మార్చి10(జనం సాక్షి):-తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా సోమవారం మున్సిపల్ చైర్మన్ నూగిళ్ల …
ఖమ్మంలో హైడ్రామా.. కల్వకుంట్ల కవిత అరెస్ట్!
ఖమ్మం నగరంలో వెలుగుమట్ల భూదాన్ భూమి బాధితుల తరఫున పోరాడుతున్న తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితను పోలీసులు అరెస్ట్ చేశారు. బాధితులకు మద్దతుగా ఖమ్మం అంబేద్కర్ భవన్లో ఆమె చేపట్టిన నిరాహార దీక్షను పోలీసులు మంగళవారం తెల్లవారుజామున భగ్నం చేశారు. కవితతో పాటు బీసీ, ఎస్సీ, ఎస్టీ ఐకాస రాష్ట్ర ఛైర్మన్ విశారదన్ మహరాజ్ను కూడా పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. నేటి ఉదయం 6 గంటల సమయంలో ఖమ్మం సీపీ ఆధ్వర్యంలో సుమారు 600 మంది […] The post ఖమ్మంలో హైడ్రామా.. కల్వకుంట్ల కవిత అరెస్ట్! appeared first on Visalaandhra .
Dispute |ఎన్సీఈఆర్టీ బహిరంగ క్షమాపణలు..
Dispute | ఎన్సీఈఆర్టీ బహిరంగ క్షమాపణలు.. Dispute | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్
దుబ్బగూడెం క్రాస్ నుండి జాలు రోడ్డు వరకు తక్షణమే నిధులు మంజూరు చేసి మొరం పోయాలి
ఈరోడ్డు విషయం పైన అధికారుల నిర్లక్ష్యం విడాలి…. రోడ్డు పరిస్థితి పైన సిపిఎం ఆధ్వర్యంలో ధర్నా చేసిన ప్రజలు… సిపిఎం …
Chandrababu Govt Withdraws Cases Against Teachers, Grants Relief to Blind Staff
The Andhra Pradesh government, led by Chief Minister N. Chandrababu Naidu has announced two key decisions that bring relief to teachers and government employees. The government has decided to withdraw cases filed against teachers during the previous regime and has also granted an exemption in attendance rules for blind teachers and visually impaired non-teaching staff. […] The post Chandrababu Govt Withdraws Cases Against Teachers, Grants Relief to Blind Staff appeared first on Telugu360 .
‘‘ట్రంప్.. ఈ పసికళ్లలోకి చూసి జవాబు చెప్పు..‘‘
మరణించిన చిన్నారుల ఫొటోలతో టెహ్రాన్ టైమ్స్ ఫస్ట్ పేజీ కథనంఇరాన్ లోని మీనాబ్ పట్టణంలో స్కూలుపై క్షిపణి దాడి..165 మంది చిన్నారుల మృతియుద్ధం ఎంత క్రూరంగా ఉంటుందో చెప్పడానికి దక్షిణ ఇరాన్లోని మీనాబ్ పట్టణంలో జరిగిన ఘోరకలియే సాక్ష్యం. ఒక ప్రాథమిక పాఠశాలపై జరిగిన క్షిపణి దాడిలో మరణించిన వందలాది మంది చిన్నారుల ఫొటోలతో ఇరాన్ ప్రభుత్వ ఆంగ్ల పత్రిక ‘టెహ్రాన్ టైమ్స్ ప్రచురించిన కథనం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఆ పత్రిక తన మొదటి […] The post ‘‘ట్రంప్.. ఈ పసికళ్లలోకిచూసి జవాబు చెప్పు..‘‘ appeared first on Visalaandhra .
ఇందిరమ్మ ఇండ్ల ను పరిశీలించిన జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్
నల్లగుంట గ్రామం లో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం ను ఇందిరమ్మ ఇండ్ల ను పరిశీలించిన జిల్లా కలెక్టర్ దివాకర …
నటి లావణ్య త్రిపాఠికి సోషల్ మీడియాలో వేధింపులు#LavanyaTripathi#ActressLavanyaTripathi#CyberCrime
మన తెలంగాణ/మోత్కూర్: యాదాద్రి భువనగిరి జిల్లాలోని మోత్కూర్ మున్సిపాలిటీ పరిధిలోని బుజిలాపురం లోని మండల ప్రజా పరిషత్ పాఠశాలలో, అంగన్వాడి 1,2 కేంద్రాలలో మంగళవారం స్వపరి పాలనా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు చిన్నారులు ఉపాధ్యాయులుగా తమ పాత్రలు పోషించారు. ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు పరీక్ష ప్యాడ్ లు, పలకలు, పెన్నులు, పెన్సిల్స్ ను మున్సిపల్ కౌన్సిలర్ మొగుళ్ల అనూరాధ శ్రీనివాస్ రెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ అనూరాధ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు బాగా చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలన్నారు. ఉపాధ్యాయులకు శాలువ కప్పి కౌన్సలర్లు సన్మానించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఏ. ఉమేష్ చంద్ర, ఉపాధ్యాయురాలు ఆండాలమ్మ, అంగన్వాడీ టీచర్లు చింతల విజయ, చుక్క సునీత, ఆయా మమత, విద్యార్థులు పాల్గొన్నారు.
పుష్కరాల పనులను వేగవంతం చేయాలి: కలెక్టర్
జయశంకర్ భూపాలపల్లి బ్యూరో, (జనంసాక్షి): కాళేశ్వరంలో నిర్వహించనున్న అంత్య పుష్కరాల ఏర్పాట్ల పనులను వేగవంతం చేసి, నిర్దేశిత …
బాధితులకు భూదాన్ భూమిలోనే డబుల్ బెడ్రూం ఇళ్లు ఇవ్వాలి: కవిత
హైదరాబాద్: వెలుగుమట్ల బాధితులకు మద్దతుగా తాము దీక్ష చేస్తున్నామని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తెలిపారు. భూదాన్ భూములు అంటేనే పేదలకు ఇచ్చిన భూములు అని అన్నారు. ఖమ్మంలో దీక్ష చేస్తుండగా పోలీసులు అరెస్టు చేసి హైదరాబాద్ కు తరలించారు. హైదరాబాద్ లో తెలంగాణ జాగృతి కార్యాలయానికి కవిత చేరుకుని.. నిరాహార దీక్ష చేశారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వం 31 ఎకరాల పేదల భూమిని పెద్దవారికి ఇచ్చే ప్రయత్నం చేస్తోందని కవిత విమర్శించారు. సోమవారం మధ్యాహ్నం నుంచి తమ దీక్ష కొనసాగుతూనే ఉందని, బాధితులకు భూదాన్ భూమిలోనే డబుల్ బెడ్రూం ఇళ్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. బాధితులకు ఇళ్లు ఇచ్చి..న్యాయం జరిగేదాకా నిరహార దీక్ష కొనసాగిస్తానని తెలియజేశారు. ఖమ్మంలో ముగ్గురు మంత్రులు ఉన్నా.. బాధితుల పరిస్థితి దారుణంగా ఉందని మండిపడ్డారు. భూదాన్ భూముల్లోని ఇళ్లను ఎందుకు కూలగొడుతున్నారని, పట్టాలు ఉన్న వారి ఇళ్లను ఎలా తొలగిస్తారు? అని ప్రశ్నించారు. విద్యార్థులకు పరీక్షలు ఉన్నామని తెలిసి కూడా ఇళ్లను తొలగించారని, కాంగ్రెస్ ప్రభుత్వానికి పేదల ఇళ్లంటే లెక్కలేదని ధ్వజమెత్తారు. వెలుగుమట్లలో ఏం జరిగిందో కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ తెలుసుకోవాలని, బాధితులకు న్యాయం చేయాలని రాహుల్ గాంధీకి బహిరంగ లేఖ రాస్తున్నాం అని కవిత పేర్కొన్నారు.
మాతాశిశు ఆరోగ్యంపై ప్రభుత్వ నిర్లక్ష్యం
కౌన్సిలర్ రామతీర్థపు మాధవి. రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి మార్చి 10 (జనంసాక్షి) మాతాశిశువుల సంక్షేమంపై ప్రస్తుత ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తోందని కౌన్సిలర్ రామతీర్థపు మాధవి …
‘యుద్ధం ఎప్పుడు ముగియాలో నిర్ణయించేది అమెరికా కాదు.. మేమే…: ఇరాన్ స్పష్టీకరణ
యుద్ధం త్వరగానే ముగుస్తుందన్న ట్రంప్ వ్యాఖ్యలకు కౌంటర్ పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు మరింత దట్టంగా అలముకున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై ఇరాన్ ఘాటుగా స్పందించింది. ఇరాన్పై యుద్ధం ‘‘చాలా త్వరగా ముగుస్తుంది అన్న ట్రంప్ మాటలకు.. ‘‘యుద్ధం ఎప్పుడు ముగియాలో నిర్ణయించేది అమెరికా కాదు.. మేమే అంటూ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్స్ కోర్ (ఐఆర్ జీసీ) దీటుగా జవాబిచ్చింది.‘‘ఈ ప్రాంతం యొక్క భవిష్యత్తు, సమీకరణాలు ఇప్పుడు మా సాయుధ దళాల చేతుల్లో ఉన్నాయి. […] The post ‘యుద్ధం ఎప్పుడు ముగియాలో నిర్ణయించేది అమెరికా కాదు.. మేమే…: ఇరాన్ స్పష్టీకరణ appeared first on Visalaandhra .
తిరుమల లడ్డూ కల్తీపై విచారణ ప్రారంభం
తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంపై ప్రభుత్వం నియమించిన ఏకసభ్య కమిషన్ విచారణ ప్రారంభించింది
Revanth 1.0 vs YSR 2.0: The Sequel Killing the Original
In the high-stakes laboratories of political PR, a new narrative is being aggressively tested: the branding of Chief Minister A Revanth Reddy as “YSR 2.0.” Sources said that this is to increase the “brand image” of CM. While the intent is to capture the nostalgic warmth of the late Y.S. Rajasekhara Reddy’s welfare era, this […] The post Revanth 1.0 vs YSR 2.0: The Sequel Killing the Original appeared first on Telugu360 .
Union Cabinet : ఈరోజు కేంద్ర కేబినెట్ సమావేశం
ఈరోజు కేంద్ర కేబినెట్ సమావేశం జరగనుంది
అమెరికా మిత్రదేశాల ట్యాంకర్లపై సెక్యూరిటీ డ్యూటీలు: ఇరాన్ సన్నాహాలు
తెహ్రాన్: అమెరికా మిత్ర దేశాలపై ఇరాన్ పన్నుల రూపంలో ఒత్తిడి పెంచడానికి ఉపక్రమించింది. చమురు ధరలు భగ్గుమంటున్న క్రమంలో అమెరికాపై ఒత్తిడి పెంచేందుకు ఇరాన్ కొత్త చర్యలకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. పర్షియన్ గల్ఫ్లో యూఎస్ మిత్ర దేశాల ట్యాంకర్లపై సెక్యూరిటీ డ్యూటీలు వేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఈమేరకు అధికార వర్గాలను ఉటంకిస్తూ మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి. మీడియా కథనాల ప్రకారం… పర్షియన్ గల్ఫ్లో కార్యకలాపాలు సాగిస్తోన్న అమెరికా మిత్ర దేశాలకు చెందిన చమురు ట్యాంకర్లు, వాణిజ్య […] The post అమెరికా మిత్రదేశాల ట్యాంకర్లపై సెక్యూరిటీ డ్యూటీలు: ఇరాన్ సన్నాహాలు appeared first on Visalaandhra .
సమాజ అభివృద్ధిలో మహిళల పాత్ర కీలకం
– మున్సిపల్ చైర్మన్ తడక వెంకటేశ్వర్లు భూదాన్ పోచంపల్లి, మార్చి 10 (జనం సాక్షి): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా …
మలేసియాలో అక్రమ వలసదారులకు కఠిన హెచ్చరిక.#Malaysia#IllegalMigrants#TelanganaNRIs
Telangana |ఐసీడీఎస్ అధికారులకు ఫిర్యాదు
Telangana | ఐసీడీఎస్ అధికారులకు ఫిర్యాదు Telangana | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్
శివకాశీలో ఆంధ్రప్రదేశ్ అధికారులు పర్యటిస్తున్నారు.
Hyderabad : నీటి ట్యాంకర్ల కోసం నగరవాసుల కష్టాలు
హైదరాబాద్ నగరంలో ఇప్పటికే చాలా చోట్ల ట్యాంకర్లతో నీటిని తెప్పించుకుంటున్నారు.
GAS |హోటళ్లు, రెస్టారెంట్లు బంద్
GAS | హోటళ్లు, రెస్టారెంట్లు బంద్ GAS | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్
Video: Exclusive Interview For Anantha Sriram
The post Video: Exclusive Interview For Anantha Sriram appeared first on Telugu360 .
–పశ్చిమాసియా లో నెలకొన్న ఉద్రిక్తతలు, రష్యా- ఉక్రెయిన్ యుద్ధ వాతావరణం పై చర్చలు మాస్కో: రష్యా అధ్యక్షుడు పుతిన్, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఫోన్లో చర్చలు జరిపినట్లు రష్యా అధ్యక్ష కార్యాలయం క్రెమ్లిన్ వెల్లడించింది. పశ్చిమాసియా లో నెలకొన్న ఉద్రిక్తతలు, రష్యా- ఉక్రెయిన్ యుద్ధ వాతావరణం పై ఇరువురి అగ్రనేతలు చర్చలు జరిపారు. ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రపంచ చమురు సరఫరాలో నెలకొన్న అనిశ్చితి, యుద్ధ పరిస్థితుల గురించి ఇరువురు నేతలు దాదాపు గంటసేపు మాట్లాడుకున్నట్లు తెలిపింది. యుద్ధం […] The post పుతిన్కు ట్రంప్ ఫోన్ కాల్ appeared first on Visalaandhra .
చెన్నారావుపేట సర్పంచ్ కంది శ్వేత రెడ్డి పై సస్పెన్షన్ ఎత్తివేయనున్న బిఆర్ఎస్
మండలంలో జోరందుకున్న ప్రచారం… చెన్నారావుపేట, మార్చి 10( జనం సాక్షి): చెన్నారావుపేట గ్రామ సర్పంచ్ కంది శ్వేత రెడ్డి పై బిఆర్ఎస్ పార్టీ సస్పెన్షన్ ను ఎత్తివేయనున్నట్లు …
అలా మాట్లాడితే ఎలా విజయ్: టివికె నాయకురాలు
హైదరాబాద్: రాజకీయ నాయకుడు మాట్లాడే ప్రతి మాట సమాజంలోనికి వెళ్తోందని టివికె అధ్యక్షుడు విజయ్ ఉద్దేశించి ఆ పార్టీ నాయకురాలు రంజనా నాచ్చియర్ విమర్శించారు. మహిళల గౌరవాన్ని కాపాడే పదాలు విజయ్ నోటి వెంట రాకపోతే రాజకీయం ఎందుకుని అడిగారు. భార్యకు విజయ్ విడాకుల కోరడంతో పరోక్షంగా ఆయనపై ఘాటుగా స్పందించారు. మహళా దినోత్సవం సందర్భంగా అది వర్త్ కాదు అని వర్త్ కానది అయితే 'మీ వైవాహిక జీవితం ఇదేనా?' అని చురకలంటించారు. ఓ నటిని వెంట పెట్టుకొని తిరిగితే యువతకు ఏం సందేశం ఇస్తున్నారని నిలదీశారు. భార్యను ఇంట్లోకి రానివ్వకుండా ఆరు గ్యాస్ సిలిండర్లు ఇస్తానని ఎలా చెబుతారని రంజనా ఎద్దేవా చేశారు. ప్రతి బిడ్డకు మేనమామలాగా సారె ఇస్తానని చెబుతున్నారు కానీ కన్న కొడుకులు కూడా తండ్రికి ముఖ్యమే అనే విషయం మరిచిపోయారని ఎద్దేవా చేశారు. తమిళానాడు యువతకు ఎలా ఆదర్శం అవుతారని రంజనా ప్రశ్నించారు.
అమెరికాలో చర్మవ్యాధుల రంగంలో గొప్ప పరిశోధన
భారతీయ శాస్త్రవేత్త డాక్టర్ నాగోతు మరియ సింధూర జాన్ అత్యుత్తమ ప్రతిభ… హర్షం వ్యక్తం చేసిన తిమ్మరాయిని …
Andhra Pradesh :ఏపీ సర్కార్ కీలక నిర్ణయం... అమరావతి, తిరుపతి వాసులకు గుడ్ న్యూస్
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది
టాలీవుడ్ ఫేవరేట్ ద్వయం సత్య, దర్శకుడు రితేష్ రానా ‘జెట్లీ’తో అలరించబోతున్నారు. ప్రతిష్టాత్మక మైత్రీ మూవీ మేకర్స్ సమర్పణలో క్లాప్ ఎంటర్టైన్మెంట్ చిరంజీవి (చెర్రీ), హేమలత పెద్దమల్లు నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా రిలీజ్ చేసిన స్పెషల్ వీడియోలో సత్య ఫన్ మూమెంట్స్ ఆకట్టుకున్నాయి. ఈ చిత్రంతో మిస్ యూనివర్స్ ఇండియా రియా సింఘా తెలుగులో పరిచయం కానుంది. మత్తు వలదరా వెనుక ఉన్న మెయిన్ టీం ఈ సినిమాకు పని చేస్తున్నారు. రితేష్ రాణా స్టైల్, హాస్యంతో పాటు హై-ఎనర్జీ యాక్షన్ మేళవించిన జెట్లీ ఫన్- ప్యాక్డ్ అనుభూతిని అందించబోతుంది.
రేషన్ బియ్యం పట్టివేత.. ఎన్ని క్వింటాళ్లు అంటే..
రేషన్ బియ్యం పట్టివేత.. ఎన్ని క్వింటాళ్లు అంటే.. గంపలగూడెం, ఆంధ్రప్రభ : మండలంలోని
Fact Check: Did a General Accused of Betraying Khamenei Suicide on Live Television?
Viral video claiming a general who betrayed Khamenei shot himself on live TV is false. The clip is from 2024 and unrelated to Iran’s current conflict.
రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము శనివారం (7.3.2026) డార్జిలింగ్లో అంతర్జాతీయ సంతాల్ గిరిజన సదస్సులో పాల్గొన్నప్పుడు సరిగ్గా ప్రోటోకాల్ పాటించలేదనీ, అంతేకాదు చివరి నిమిషంలో వేదిక కూడా మార్చారనీ ఆరోపణలు వచ్చాయి. ఈ కార్యక్రమం విషయంలో రాష్ట్రప్రభుత్వం బాధ్యతాయుతంగా వ్యవహరించలేదనీ రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము అసహనం వ్యక్తం చేశారు. పశ్చిమబెంగాల్లో రెండు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ సంఘటన ‘ఘోర అవమానం’గా రాజకీయ దుమారం రేపుతోంది. బిజెపి వర్గాలనుంచి విమర్శలు తీవ్రంగా వస్తున్నాయి. ఆరోజున ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సమగ్ర ఓటర్ల సవరణ లోపాలపైన, ఎల్పిజి గ్యాస్ ధర పెరగడంపైన ధర్నా నిర్వహిస్తున్నారు. సాధారణంగా ముఖ్యమంత్రి అందుబాటులో లేనప్పుడు గవర్నర్ గానీ లేదా రాష్ట్రం లోని సీనియర్ మంత్రులు ఎవరైనా ప్రోటోకాల్ పాటించి విమానాశ్రయంలో రాష్ట్రపతికి స్వాగతం పలకాల్సి ఉంది. అయితే రాష్ట్ర గవర్నర్ ఆనంద్ రాజీనామా చేశారు. సిలుగురి మేయర్ గౌతమ్ దేవ్ మాత్రమే రాష్ట్రపతికి స్వాగతం పలికారు. ఇవన్నీ ఇప్పుడు దుమారం రేపుతున్నాయి. గత 15 ఏళ్లుగా రాష్ట్రాన్ని నిరంతరాయంగా పరిపాలిస్తున్న తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీని ఈసారి ఎన్నికల్లో ఎలాగైనా గద్దె నుంచి దించేయాలని కంకణం కట్టుకున్న బిజెపి అధినేతలకు ఈ వివాదం ప్రచారాస్త్రంగా చేతికి అందివచ్చినట్టయింది. అందుకనే ప్రధాని మోడీ పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై ఇప్పటినుంచే శాపాలు పెట్టడం ప్రారంభించారు. గిరిజన సమాజం నుంచి వచ్చిన రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు జరిగిన అవమానం గిరిజన ప్రపంచానికే అవమానమని, అంతేకాక రాజ్యాంగానికి, స్ఫూర్తికి తీరని అవమానమని ప్రధాని మోడీ ధ్వజమెత్తారు. ఎవరైతే అధికారంలో అహంకార మత్తులో ఉంటారో వారికి వినాశనం తప్పదని శాపం పెట్టారు. దీనికి ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గట్టిగా స్పందించారు. గిరిజన నాయకురాలైన రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మును గౌరవించని వ్యక్తి మీరు తప్ప తాము కాదని తిప్పికొట్టారు. అంతేకాదు బిజెపి కాకలు తీరిన వయోవృద్ధనేత ఎల్కె అద్వానీకి భారత రత్న బిరుదు ప్రదానం సందర్భంగా జ్ఞాపికను అద్వానీకి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అందజేసినప్పటి ఫోటోను టాగ్ చేసి చూపించారు. అందులో అద్వానీ, మోడీ కూర్చుండగా రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము మాత్రం నిల్చుని ఉండడం గమనార్హం. ఇది రాష్ట్రపతిని అవమానించడం కాదా? అని మమతా బెనర్జీ ప్రశ్నిస్తున్నారు. అసలు సంతాల్ గిరిజన సదస్సుకు సరైన ఏర్పాట్లు జరగలేదన్నది వాస్తవం. అధికారులు ముందుగానే సదస్సు ఏర్పాట్లు ఎంతవరకు నిర్వాహకులు చేస్తున్నారో పరిశీలించారు. కానీ సదస్సు ఇంకా రెండు రోజుల్లో జరగవలసి ఉన్నా నిర్వాహకులు పట్టించుకోకపోవడంపై ఉన్నతాధికారులకు వివరించారు. సన్నాహాలు వెంటనే ప్రారంభించాలని నిర్వాహకులను హెచ్చరించాలని సూచించారు. ఇది చివరకు రాష్ట్రపతి సెక్రటేరియట్, రాష్ట్రపతి భవన్ ప్రోటోకాల్, టూర్ ఆఫీసర్ దృష్టికి కూడా వెళ్లింది. కానీ వారదేమీ పట్టించుకోకుండా కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వశాఖ జారీ చేసిన ‘బ్లూబుక్స్’ నిబంధనల ప్రకారం ప్రోటోకాల్, భద్రత, ఏర్పాట్లు అన్నీ పక్కాగా నిర్వహించాల్సిన పూర్తి బాధ్యత పశ్చిమబెంగాల్ రాష్ట్ర ప్రభుత్వానిదే అని చెబుతున్నారు. అందువల్ల రాష్ట్రపతికి అవమానం రాష్ట్ర ప్రభుత్వ బాధ్యతా రాహిత్యమే అన్న ప్రచారాన్ని బిజెపి నాయకులు ముందుకు తీసుకెళ్లున్నారు. అయితే ఈ సంఘటనను బిజెపి నాయకుల సలహాపై రాజకీయ వివాదంగా మార్చవద్దని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రాష్ట్రపతికి విజ్ఞప్తి చేశారు. ప్రోటోకాల్కు ఎక్కడా భంగం కాలేదని వివరించారు. సంతాల్ సదస్సును నిర్వహిస్తున్న ప్రైవేట్ యాజమాన్య నిర్వాహకులు సరిగ్గా నిర్వహించలేకపోవడమే కారణమని పేర్కొన్నారు.ఇందులో ఎయిర్పోర్టు అథారిటీ బాధ్యత కూడా ఉందని వారే వేదిక మార్చారని వివరించారు. మరి మణిపూర్ గిరిజనులపై గత కొన్నేళ్లుగా అత్యాచారాలు జరుగుతుండడంపై రాష్ట్రపతి ఎందుకు మౌనం వహిస్తున్నారని ఆమె ప్రశ్నిస్తున్నారు. ఏదేమైనా ఈ అవమాన ఘట్టం ఎన్నికల ముందు తమకు అనుకూలంగా ఉపయోగించుకోవాలని బిజెపి చూస్తోంది. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు అవమానం జరిగే సంఘటనలు గతం లో కూడా ప్రభుత్వప్రవర్తన వల్లనే జరిగాయి. 2023 మే 28న నూతన పార్లమెంట్ భవన ప్రారంభోత్సవానికి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మును కేంద్ర ప్రభుత్వం ఆహ్వానించకపోవడం, ప్రధాని నరేంద్ర మోడీయే ప్రారంభించడంపై విపక్షాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేశాయి. రాష్ట్రపతి దేశ ప్రథమ పౌరురాలు కాబట్టి ఆమె ప్రారంభించాలని కాంగ్రెస్ తదితర పక్షాలువాదించాయి. ద్రౌపదీ ముర్ము కాకుండా ప్రధాని మోడీ ప్రారంభించడంతో ఇది రాష్ట్రపతికి, గిరిజన సామాజిక వర్గానికి, రాజ్యాంగానికి అవమానంగా కాంగ్రెస్ ధ్వజమెత్తింది. అంతేకాదు ఈ చారిత్రక కార్యక్రమాన్ని కాంగ్రెస్తో సహా ఆప్, తృణమూల్, సమాజ్వాది తదితర 20 పార్టీలు బహిష్కరించాయి. అయితే అధికార పక్షం పాత పార్లమెంట్ భవన నిర్మాణ శంకుస్థాపన నాటి రాష్ట్రపతి చేతుల మీదుగా జరగలేదని వాదించింది. 2024 జనవరి 22న అయోధ్య రామమందిరం ప్రారంభోత్సవానికి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము హాజరుకాకపోవడంపై విపక్షాలు తీవ్ర విమర్శలు చేశాయి. ఆమె ఆదివాసీ వర్గానికి చెందిన మహిళ కావడం, వితంతు కావడం వల్లనే ఆహ్వానించలేదని కాంగ్రెస్ అగ్రనాయకులు రాహుల్ గాంధీ తదితరులు బాహాటంగా విమర్శించారు. అప్పుడు బిజెపి దీన్ని తమ తప్పు కాదని సమర్థించుకుంది. రామజన్మభూమి తీర్థక్షేత్ర ద్వారా ఆహ్వానాలు వెళ్లాయి తప్ప ప్రభుత్వానికి సంబంధం లేదని వాదించాయి. ఇవన్నీ రాష్ట్రపతికి అవమానంగా అధికార వర్గం ఎందుకు పరిగణించడం లేదో చెప్పాల్సిందే.
సౌదీ అరేబియాలో ప్రవాస తెలుగు యువకుడు అరెస్ట్#SaudiArabia#PravasiTelugu#TeluguYouth#Arrest#Social
ఎమ్మెల్యే ఆదేశాలతో.. మొవ్వ, ఆంధ్రప్రభ : మొవ్వ మండలం నిడుమోలు గ్రామంలో కొన్ని
భార్య, ప్రియుడిని చంపాలని తుపాకీ కొనుగోలు... దొరికిపోయిన భర్త
హైదరాబాద్: రెండో భార్య, ఆమె ప్రియుడిని చంపాలని సుపారీ ముఠా కోసం వెతుకుతుండగా ఓ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్న సంఘటన హైదరాబాద్లోని చార్మినార్ ప్రాంతంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... పాతబస్తీలో ఓ వ్యాపారి భార్య అనారోగ్యానికి గురకావడంతో ఆమె మంచానికే పరిమితమైంది. దీంతో అతడు రెండో పెళ్లి చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నాడు. భార్య చెల్లిని పెళ్లి చేసుకొని జీవితం సాపీగా కొనసాగుతోంది. రెండో భార్య మరో వ్యక్తితో చనువుగా ఉన్నట్టు గుర్తించాడు. అనుమానంతో పలుమార్లు భార్యను పద్దతి మార్చుకోవాలని సూచించాడు. ఆమెలో మార్పు రాకపోవడంతో రెండో భార్యతో పాటు ఆమె ప్రియుడిన చంపాలని నిర్ణయం తీసుకున్నాడు. బిహార్ రాష్ట్రం నుంచి నాటు తుపాకీని కొనుగోలు చేశాడు. నగరంలో నిర్మానుష్య ప్రదేశంలో నాటు తుపాకీతో కాల్చటం సాధన చేశాడు. ఆ ఇద్దరిని చంపడానికి సుపారీ ముఠా కోసం వెతకడం ప్రారంభించాడు. పోలీసులు పాత నేరస్థుల అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తుండగా ఈ విషయం బయటకు తెలియడంతో వెంటనే అతడిని అదుపులోకి తీసుకొని రిమాండ్కు తరలించారు. అతడితో మరో ముగ్గురిని కూడా అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం.
Dharmavani |విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే..
Dharmavani | విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే.. Dharmavani | దేవాదాయ శాఖ
దక్షిణాసియా ఓ శక్తివంతమైన కొత్త రాజకీయ శక్తి ఆవిర్భావాన్ని చూస్తోం ది. జనరేషన్ జెన్ అనే యువతరంగం. విరామం లేని, డిజిటల్గా మమేకమై, అసహన తరం. స్మార్ట్ ఫోన్లు, సోషల్మీడియా, గ్లోబల్ కనెక్టివిటీ యుగంలో ఆవిర్భవించిన ఈ తరం దశాబ్దాలుగా ఆధిపత్యం చెలాయించిన రాజకీయ స్తబ్దత, అవినీతి, వంశపారంపర్య అధికార వ్యవస్థలను అంగీకరించడానికి సిద్ధంగా లేదు. నేపాల్లో ఈ మధ్య జరిగిన ఎన్నికలు ఈ తరం మార్పునకు ఓ అద్భుతమైన ఉదాహరణ. బాలేంద్ర షా విజయం, యువత నడిపే రాజకీయ ఉద్యమం విస్తరణ నేపాల్ సాంప్రదాయ రాజకీయ వ్యవస్థను కూల్చివేసింది. అదే సమయంలో, బంగ్లాదేశ్లో జరిగిన పరిణామాలు విద్యార్థుల నేతృత్వంలో జరిగిన ప్రయోగం నిరసనలను రాజకీయ శక్తిగా మరల్చడంలో విఫలమైంది. నేపాల్కు విరుద్ధమైన కథ ఇది. ఈ కథనాలు పెద్ద ప్రశ్నను లేవనెత్తుతున్నాయి. జనరేషన్ జెన్ భారతదేశంతో సహా దక్షిణాసియా అంతటా రాజకీయాలను పునర్నిర్మించగలదా. నేపాల్లో ఈ మధ్య జరిగిన ఎన్నికలు ఓ రాజకీయ భూకంపం వంటివే. దశాబ్దాలుగా నేపాల్ రాజకీయం సాంప్రదాయ పార్టీలు, అనుభవజ్ఞులైన నాయకుల ఆధిపత్యంలో సాగేవి. నేపాలీ కాంగ్రెస్ వర్గాలు, కె.పి.శర్మ ఓలి వంటి ప్రముఖుల నేతృత్వంలో కమ్యూనిస్ట్ గ్రూప్ల మధ్య రాజకీయ అధికారం ఊగిసలాడింది. 2008లో రాచరిక వ్యవస్థ రద్దయి గణతంత్ర రాజ్యాంగం ఆమోదం పొందినా, వ్యవస్థ మారలేదు. నేపాల్ లో రాజకీయ వ్యవస్థ ఒక ఉన్నత వర్గం నుంచి మరో ఉన్నత వర్గానికి బదలీ అయిందని చాలామంది నేపాలీ పౌరులు భావించారు. అవినీతి, కుంభకోణాలు, వర్గపోరు, దీర్ఘకాలిక అస్థిరత ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీశాయి. ఫలితంగా జనాభాలో పెద్ద సంఖ్యలో ఉన్న యువ నేపాలీల నిరాశ నిసృ్పహలు తారస్థాయికి చేరాయి. నేపాల్లో జనరేషన్ జెన్ కొత్త తరహా రాజకీయాలను కోరింది- పారదర్శకంగా, జవాబుదారీగా, దేశపాలనను నియంత్రించిన పాలకులనుంచి విముక్తి పొందింది. ఇందుకు సోషల్ మీడియా ప్రధాన సాధనంగా మారింది. కార్యకర్తలు నిరసనలు నిర్వహణకు, సమాచారాన్ని పరస్పరం పంచుకోవడానికి, రాజకీయ సంకేతాలను అనూహ్యమైన వేగంతో సమన్వయం చేయడంలో వీలు కల్పించింది. డిజిటల్ లాండ్ స్కేప్ నేపాలి యువతలో కొత్తరాజకీయ చైతన్యాన్ని సృష్టించడంలో కీలకం అయింది. పట్టణాలలోని కార్యకర్తలు, విద్యార్థులు, యువ నిపుణులను శక్తివంతమైన సమష్టి శక్తిగా ఏకంచేసింది. ఈ పరిణమాలనుంచి బాలేంద్ర షా అనే యువ తరంగం ఉద్భవించాడు. అందరూ బాలెన్ అని పిలిచే, రాపర్, ఇంజనీర్, ఆతర్వాత కాలంలో ఖాట్మండు మేయర్ అయిన బాలేంద్ర షా, సాంప్రదాయ రాజకీయ తరగతికి పూర్తి భిన్నంగా ప్రాతినిధ్యం వ్యవహరించాడు. యువకుడు, నిష్కపటంగా మాట్లాడేవాడు కావడం సాంకేతిక పరిజ్ఞానం కలిగిన అతడు నేపాల్ పట్టణ యువత ఆకాంక్షలను నేరుగా తీర్చాడు. అతడి ఆవిర్భావం దశాబ్దాలుగా నేపాల్పై ఆధిపత్యం సాగించిన పాత రాజకీయ సంసృ్కతి నీరుగారిపోయింది. బాలెన్ షా రాజకీయ విజయం యాదృచ్ఛికం కాదు. అతడి ప్రచారం యువత నిరసన శక్తిని సమర్థంగా ఉపయోగించుకుంది. దానిని ఒక వ్యవస్థీకృత ఎన్నికల ఉద్యమంగా మార్చింది. సోషల్ మీడియా కీలక పాత్ర, అట్టడుగు వర్గాల సమీకరణ, సుపరిపాలన, అవినీతి నిరోధక సంస్కరణలతో కేంద్రీకృతమైన సందేశంతో బాలేంద్ర షా, అతని మిత్రులు నేపాల్లో రాజకీయ పార్టీలకు దీటైన ప్రత్యామ్నాయాన్ని నిర్మించడంలో విజయం సాధించారు. నేపాల్ ఎన్నికల ఫలితాలు సాంప్రదాయ రాజకీయ ఉన్నత వర్గాలపట్ల ప్రజల సంతృప్తిని ఎత్తిచూపాయి. దశాబ్దాలలో మొదటిసారిగా, నేపాల్ ప్రధాన పార్టీల దీర్ఘకాలిక ఆధిపత్యం, యువత క్రియాశీలతతో తలెత్తిన కొత్త రాజకీయశక్తినుంచి తీవ్రమైన సవాలు ఎదుర్కొంది. షా విజయం ఒకప్పుడు నిరసనల ద్వారా తమ కోపాన్ని వ్యక్తం చేసిన తరం ఇప్పుడు అధికార రాజకీయ రంగంలో అడుగు పెట్టడాన్ని సూచిస్తోంది. అదే సమయంలో బంగ్లాదేశ్లో యువరాజకీయాలు భిన్నమైన పంథాను అనుసరించాయి. బంగ్లాదేశ్లో కూడా యువత, విద్యార్థుల తీవ్రమైన ప్రతిఘటనలు ఎదుర్కొన్నా, గతంలో ప్రభుత్వాన్ని తొలగించిన రాజకీయ సంక్షోభానికి దోహదపడింది. ప్రజాస్వామ్య సంస్కరణలు, జవాబుదారీ తనం, సమగ్ర రాజకీయ వ్యవస్థను డిమాండ్ చేస్తూ యువ నిరసనకారులు వీధులకు ఎక్కారు. ఒక దశలో బంగ్లాదేశ్ వాసులు కూడా నేపాల్ మాదిరిగానే తరాల రాజకీయ మార్పునకు శ్రీకారం చుడతారని అన్పించింది. కానీ, బంగ్లా విద్యార్థులు, కార్యకర్తలు తమ ఉద్యమాన్ని రాజకీయ శక్తిగా తీర్చే యత్నం చేశారు. కానీ ఎదురైన సవాళ్లు బలీయంగా అన్పించాయి. పటిష్టమైన నాయకత్వ నిర్మాణం, దేశవ్యాప్తంగా రాజకీయ నెట్వర్క్ లేకపోవడం వల్ల విద్యార్థి ఉద్యమం ఎన్నికల విజయానికి అవసరమైన సంస్థాగత రూపాన్ని నిర్మించుకోలేకపోయింది. ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ తిరిగి అధికారంలోకి వచ్చింది. బిఎన్పి పునరాగమనం, ప్రభుత్వ మార్పును సూచిస్తున్నా, యువత ఆశించిన పరివర్తనను అది పాదుకొల్పలేదు. బంగ్లాదేశ్ అనుభవం నిరసన ఉద్యమాలను స్థిరమైన రాజకీయ సంస్థలను మార్చడంలో ఎదురయ్యే ఇబ్బందులను చెప్పక చెబుతోంది. నేపాల్, బంగ్లాదేశ్లలో ఎదురైన విభిన్నమైన ఫలితాలు, యువత రాజకీయాల గురించి ఓ ప్రాథమిక సత్యాన్ని వివరిస్తాయి. సామూహిక నిరసనలు, రాజకీయ వ్యవస్థలను సవాల్ చేయగలవు కానీ, మార్చలేవు. విశ్వసనీయమైన నాయకత్వం, స్పష్టమైన దృక్పథం, ఎజెండాతో నిసనలు రాజకీయ ఉద్యమాలుగా పరిణామం చెందకపోతే, ఉన్న వ్యవస్థ స్థానే కొత్త వ్యవస్థను నిర్మించలేవు. నేపాల్లోని జనరేషన్ జెడ్ తిరుగుబాటు యువతశక్తిని ఎన్నికల రాజకీయాల్లో ప్రవేశపెట్టగల నాయకుడిని తయారు చేయడం వల్లే విజయవంతం అయ్యాయి. ఇందుకు విరుద్ధంగా, బంగ్లాదేశ్ ఉద్యమం ఆ కీలక అంశాన్ని గ్రహించనందువల్ల కుంటుపడింది. భారతదేశం పరిస్థితికి వస్తే, ఈ పరిణామాలు అనివార్యంగా పలు ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి. అతిపెద్ద ప్రజాస్వామ్యదేశం. ప్రపంచంలోనే అత్యధిక యువ జనాభాగలదేశం. భారతదేశ జనరేషన్ జెడ్ అపారమైన శక్తిని సూచిస్తుంది. ప్రతి సంవత్సరం లక్షలాది మంది యువ భారతీయులు రాజకీయ రంగంలో ప్రవేశిస్తున్నారు. డిజిటల్ కనెక్టివిటీ, ప్రపంచ అవగాహనపై కొత్త అంచనాలను కల్పిస్తున్నారు. భారతదేశం గతంలో యువత నేతృత్వంలో శక్తివంతమైన ఉద్యమాలు సాగాయి. 2011 అవినీతి వ్యతిరేక నిరసనలు పట్టణ ప్రాంతాలలో యువతను ఏకం చేశాయి. చివరికి కొత్త రాజకీయ నటుల ఆవిర్భావానికి దోహద పడ్డాయి. యూనివర్శిటీలలో విద్యార్థుల నిరసనలు పదేపదే ప్రభుత్వ విధానాలను సవాల్ చేశాయి. యువ పౌరులలో పెరుగుతున్న రాజకీయ ఆసక్తిని హైలైట్ చేశాయి. అయినా, భారతదేశ రాజకీయ వ్యవస్థ, నేపాల్ కంటే ఎంతో భిన్నంగా ఉంటుంది. అతి పెద్ద దేశం, ఎన్నో రాజకీయ పార్టీలు, ప్రాంతీయ పార్టీలు లోతైన సంస్థాగత నెట్ వర్క్, ఆర్థిక వనరులు కలిగి ఉంటాయి. అవి కొత్త ఉద్యమాలను కష్టతరం చేస్తాయి. భారతదేశంలో ఎన్నికల రాజకీయాలకు విస్తృత స్థాయిలో అట్టడుగు స్థాయినుంచి సమీకరణ, సంస్థాగతంగా సంకీర్ణపరమైన నిర్మాణం అవసరం. ఇంకా కులం, మతం, భాష, ప్రాంతీయ గుర్తింపులతో కూడిన విస్తృతమైన సామాజిక వైవిధ్యం, తరచు రాజకీయ సమీకరణలను విచ్ఛిన్నం చేస్తుంది. యువత క్రియాశీలత జాతీయ దృష్టిని ఆకర్షించినా, ఆ శక్తి ఏకీకృత రాజకీయ ఉద్యమంగా మార్చడం సవాల్గా మిగిలిపోతుంది. అయినా, భారతదేశంలో జనరేషన్ - జెడ్ రాజకీయ తరంగాన్ని తక్కువగా అంచనా వేయలేం. యువ ఓటర్లు నిర్మాణాత్మక ఎన్నికల కూటమిగా మారుతున్నారు. రాజకీయ పార్టీలు, తమ అజెండాలు, నాయకత్వాలను నిర్మించడంలో యువ ఓటర్ల డిమాండ్లను ప్రతిబింబించేలా మార్చుకోవచ్చు. డిజిటల్ సమీకరణతో అట్టడుకు స్థాయి యువత ఆధారిత ఉద్యమం ఉద్భవిస్తే, భారతదేశ రాజకీయ దృశ్యం సమర్థవంతంగా పునర్మాణం కాదలదు. ఈశాన్య భారతంలో అటువంటి మార్పునకు వీలు కల్పిస్తున్నది. ఎనిమిది ఈశాన్య రాష్ట్రాలు భారతదేశంలోని మిగతా ప్రాంతాలతో సిలిగురి కారిడార్ ద్వారా అనుసంధానమై ఉన్నాయి. ఈ ప్రాంతానికి అటు నేపాల్, ఇటు బంగ్లాదేశ్ ఉన్నాయి. ఈ పొరుగు దేశాలలో రాజకీయ పరిణామాలు భారతదేశానికి వ్యూహాత్మకంగా ముఖ్యమైనవిగా మారాయి. నేపాల్ రాజకీయ కొత్త నాయకత్వంలో మార్పు, సరిహద్దు ఆర్థిక సహకారాన్ని ప్రభావితం చేయవచ్చు. యువ నాయకత్వంలో సంస్కరణలతో కూడిన ప్రభుత్వ మౌలిక సదుపాయాల అభివృద్ధి, వాణిజ్య విస్తరణకు ప్రాధాన్యత ఇవ్వగలదు. ఈ విధానాలు నేపాల్, బంగ్లాదేశ్, భారతదేశంలోని ఈశాన్య రాష్ట్రాల మధ్య ఆర్థిక సంబంధాలను బలోపేతం చేయగలవు. బంగ్లాదేశ్ రాజకీయ పథం అంతే కీలకమైనది. భారదేశ ప్రధాన భూ భాగాన్ని ఈశాన్య ప్రాంతాలతో కలిపే కనెక్టివిటీ ప్రాజెక్టులకు ఈ దేశం ప్రధాన రవాణా మార్గంగా పని చేస్తుంది. బంగ్లాదేశ్లో రాజకీయ స్థిరత్వం నెలకొంటే ఈ ప్రాంత ఆర్థిక భవిష్యత్ను రూపొందించడంలో కీలక పాత్ర వహిస్తుంది. నేపాల్లో, దక్షిణాసియాలోని ఇతర ప్రాంతాలలో యువత నేతృత్వంలో రాజకీయ ఉద్యమాలు ఊపందుకుంటే, ఈ ప్రాంతం అంతటా రాజకీయ చర్చను ప్రభావితం చేయవచ్చు. నేపాల్, బంగ్లాదేశ్ నుంచి అందిన పాఠాలు భారతదేశానికి ప్రోత్సాహకరంగా ఉన్నాయి. ఈ ప్రాంతంలోని యువజనాభా ప్రజాస్వామ్య రాజకీయ ఉద్యమాలను పునర్నిర్మించే సామర్థ్యం కలిగి ఉంది. ఆ సామర్థ్యాన్ని నిజమైన రాజకీయశక్తిగా మార్చే నాయకత్వం, సంస్థ, సంస్థాగత ఆవిష్కరణలు అవసరం. - గీతార్థ పాఠక్ (ఈశాన్యోపనిషత్) - రచయిత ఈశాన్య రాష్ట్రాల సామాజిక, రాజకీయ అంశాల విశ్లేషకుడు
Ritu Varm’s First Look In Gopichand33: Magnetic
Macho Star T Gopichand joins forces with Sankalp Reddy for the ambitious historical action drama #Gopichand33, backed by Srinivasaa Chitturi under Srinivasaa Silver Screen and presented by Pavan Kumar. Marking the birthday of Ritu Varma, the team released her magnetic first-look poster, and it instantly commands attention. Stepping into the skin of Sathyavati, Ritu is […] The post Ritu Varm’s First Look In Gopichand33: Magnetic appeared first on Telugu360 .

32 C