హైదరాబాద్(జనంసాక్షి):సాధారణ వైద్య పరీక్షల నిమిత్తం గురువారం యశోద దవాఖానలో అడ్మిటైన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను పరామర్శించేందుకు పార్టీ నేతలు పలువురు వచ్చారు. ఈ సందర్భంలో.. వారితో అ
` కేంద్రంలో అధికారంలోకి వస్తాం..దేశాన్ని రక్షిస్తాం ` దేశ ఆర్థిక పరిస్థితిని మోదీ చిన్నాభిన్నం చేశారు ` 11 ఏళ్లలో తెలంగాణకు ఆయన చేసింది శూన్యం ` …
` ఇక్కడికి వచ్చి చదువును వదిలేయడం.. క్యాంపస్లను ధ్వంసం చేయడం వంటివి చేయకూడదు ` విద్యార్థి వీసా దరఖాస్తులను ప్రారంభించి అగ్రరాజ్యం వాషింగ్టన్(జనంసాక్షి):విదేశీ విద్యార్థులు చదువుకొనే
విచారాణ నేటికి వాయిదా ` ఎలాంటి అక్రమాలు జరగలేదని ధర్మాసనానికి టీజీపీఎస్సీ వివరణ హైదరాబాద్(జనంసాక్షి):తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్-1 పిటిషన్లపై విచారణను హైకోర్టు శుక్రవా
` అత్యుత్తమ చికిత్స అందించండి: సీఎం రేవంత్ హైదరాబాద్(జనంసాక్షి):భారాస అధినేత, మాజీ సీఎం కేసీఆర్ అనారోగ్యంతో అస్వస్థతకు గురయ్యారు. వైద్య పరీక్షల కోసం యశోద ఆస్పత్రికి వెళ్లారు. …
కుప్పం(జనంసాక్షి):తెలంగాణలో గోదావరి ప్రాజెక్టులకు తాను ఎప్పుడూ వ్యతిరేకం కాదని సిఎం చంద్రబాబు నాయుడు అన్నారు. తాను ఉమ్మడి ఎపి సిఎంగా ఉండగానే దేవాదుల ఎత్తిపోతలను ప్రారంభించానని గుర్తు
` దేశంలో 2500 పార్టీలున్నాయి :మోదీ ` విస్తుపోయిన ఘనా ఎంపీలు ` ప్రధాని మోడీకి ఘనా అత్యున్నత పురస్కారం ` రాబోయే ఐదేళ్లలో ఇరుదేశాల మధ్య …
` రైజింగ్ ` 2047 డ్యాంకుమెంటు డిసెంబర్ 9న ఆవిష్కరిస్తాం ` పెట్టుబడుల ఆకర్శణలో ముందున్న తెలంగాణ ` అభివృద్ధికి కేంద్రంగా హైదరాబాద్ నగరం ` దేశానికి …
ఆర్మూర్, జులై 3 ( జనం సాక్షి) : ఆర్మూర్ పట్టణంలోని ఒక యువకుడిపై మూకుమ్మడి దాడి పలువురిని కలచివేస్తుంది.దాడి చేసి లక్ష ఖర్చు పెడితే ఖేల్ …
` హస్టళ్లలో అధికారులు తరచుగా పర్యటించాలి ` దానికనుగుణంగా హాస్టల్స్ విజిట్ క్యాలెండర్ తయారుచేయండి ` అద్దె భవనాల్లో వసతులపై సమీక్షించండి ` సంక్షేమ విద్యార్థుల హెల్త్ …
` ముఖ్యమంత్రి రేవంత్ తదితరుల సంతాపం హైదరాబాద్(జనంసాక్షి): ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణులు బీవీ పట్టాభిరామ్ (75) కన్నుమూశారు. హైదరాబాద్లో సోమవారం రాత్రి ఆయనకు గుండెపోటు రావడంతో …
` మృతుల కుటుంబాలకు రూ.కోటి పరిహారం ` తక్షణ సాయం కింద రూ.లక్ష అందజేత ` పాశమైలారం ఘటనపై ముఖ్యమంత్రి సీరియస్ ` ప్రమాదానికి సంబంధించిన వివరాలు …
` సీఏం ఆరోపణలపై హరీశ్ కౌంటర్ హైదరాబాద్(జనంసాక్షి):ఏపీ నిర్మిస్తున్న అక్రమ ప్రాజెక్టు బనకచర్ల విషయంలో కాంగ్రెస్ సర్కారును మొద్దునిద్ర నుంచి లేపింది.. ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతుల
` గోదావరి జలాలను సీమకు తరలించే యత్నం ` పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిన ఉత్తమ్ హైదరాబాద్(జనంసాక్షి):ఏపీ ప్రభుత్వం నిర్మించ తలపెట్టిన పోలవరం – బనకచర్ల లింక్ …
` తొక్కిసలాటలో ముగ్గురి మృతి.. 50 మందికిపైగా గాయాలు ` దర్యాప్తునకు ఉన్నత స్థాయి కమిటీ.. ` కలెక్టర్, ఎస్పీలపై బదిలీ వేటు పూరీ(జనంసాక్షి):ఒడిశాలోని పూరీ జగన్నాథ …
` ప్రాజెక్టుపై రేపు మంత్రి ఉత్తమ్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ` ముఖ్య అతిథిగా హాజరు కానున్న సీఎం రేవంత్, డిప్యూటీఅ సీఎం భట్టి ఇతర మంత్రులు …
` 60 ఏళ్లుగా చెరబట్టిన సర్కారుభూములకు విముక్తి ` ఎల్లారెడ్డిగూడలో పార్క్ ఆక్రమణలు తొలగించిన హైడ్రా హైదరాబాద్(జనంసాక్షి): మధురానగర్ మెట్రో రైల్వే స్టేషన్ సమీపంలోని ఎల్లారెడ్డిగూడలో
` అమిత్షాకు మంత్రి తుమ్మల విజ్ఞప్తి నిజామాబాద్(జనంసాక్షి):రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు మాట్లాడుతూ పసుపు రైతుల అనేక పోరాటాల ఫలితంగా పసుపు బోర్డు …
` నిజామాబాద్కు పసుపులో ప్రపంచ కీర్తి ` నలభై ఏళ్ల పసుపు రైతుల కలను ప్రధాని మోదీ నెరవేర్చారు ` వారి సంక్షేమానికి కేంద్రం కట్టుబడి ఉన్నాం …
` వైద్యారోగ్య శాఖ పోస్టులకు ఆర్థికశాఖ ఆమోదం హైదరాబాద్(జనంసాక్షి): తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తొలిసారి వైద్య ఆరోగ్యశాఖలో ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ జార
` అంతరిక్షం నుంచి శుభాంశు శుక్లాతో ప్రభాని మోదీ సంభాషణ ` ఈ కక్ష నుంచి చూస్తే భారత్ చాలా స్పెషల్గా కనిపిస్తోందని, ఒక్క రోజులో 16 …
` తెలంగాణను సస్యశ్యామలం చేస్తాం ` ఇరిగేషన్ శాఖను భ్రష్టు పట్టించిన కేసీఆర్ ` ప్రాజెక్టుల నిర్వహణను పట్టించుకోని నాటి పాలకులు ` జూరాల ప్రాజెక్టును సందర్శించిన …
` బీజేపీ తెలంగాణకు చేసిందేమిటీ? – రైజింగ్ తెలంగాణ-2047 లక్ష్యంతో ముందుకు ` ఎన్ని ఆటంకాలు ఎదురైన కంచ గచ్చిబౌలి అభివృద్ధి ఆగదు ` అక్కడ కొత్త …
తెలంగాణ (జనంసాక్షి): తెలంగాణ రాష్ట్రంలో ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోరుకుంటున్న విద్యార్థుల కోసం ఒక ముఖ్యమైన ప్రకటన వెలువడింది. తెలంగాణ ఈఏపీసెట్ కౌన్సెలింగ
అహ్మదాబాద్( జనం సాక్షి) : అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం పై టాటా గ్రూప్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ప్రమాద బాధిత కుటుంబాలకు ఆర్థిక …
హైదరాబాద్ ( జనం సాక్షి): హైదరాబాద్ నగరం మెట్రో రైలు ప్రాజెక్టు విస్తరణకు కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతులు రాకపోవడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా …
విజయవాడ( జనం సాక్షి):ఏపీలో పర్యాటక రంగానికి సరికొత్త ఉత్తేజం ఇచ్చే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది. ఈ రంగంలో ఏకంగా రూ. 2 లక్షల …
మాజీ ఎంపీ, ప్రస్తుత అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజును సీఐడీ కస్టడీలో చిత్రహింసలకు గురిచేశారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న సీనియర్ ఐపీఎస్ అధికారి పీఎస్ఆర్ ఆంజనేయులుకు గుంటూరు క
హైదరాబాద్ (జనంసాక్షి) : రేపు జనపహాడ్, బెట్టెతండాలో జరుగుతున్న ఎల్ఐ పనులను పరిశీలించడానికి హెలికాప్టర్లో రానున్నట్టు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. గరిడేపల్లి మండలంలోని ఆర్ …
రఘునాథపాలెం, జూన్ 26 (జనంసాక్షి) : రఘునాథపాలెం మండల పరిధిలోని పాపటపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయానికి మాజీ సర్పంచ్ కూరాకుల నర్సయ్య తనయుడు గోపీ ఫర్నిచర్ వితరణ …
– మంథని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు తోట్ల తిరుపతి యాదవ్ మంథని, (జనంసాక్షి) : నామినేటెడ్ పదవులకు, పార్టీ పదవులకు ఆశావాహుల నుంచి గురువారం దరఖాస్తులను స్వీకరించడం …
మంథని, (జనంసాక్షి) : టీపీసీసీ నూతన కార్యవర్గం నియామకం తర్వాత గాంధీ భవన్ లో టీపీసీసీ అధ్యక్షులు,ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ నేతృత్వంలో గాంధీ భవన్ …
హైదరాబాద్ (జనంసాక్షి) : తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలపై రాష్ట్ర హైకోర్టు బుధవారం సంచలన తీర్పు వెలువరించింది. మూడు నెలల్లో అంటే సెప్టెంబర్ 30వ తేదీలోపు ఎన్నికలు …
` ట్రంప్ కాల్పుల విరమణ ప్రకటనను అంగీకరించిన ఇరాన్,ఇజ్రాయెల్ ` నాటకీయ పరిణామాల అనంతరం శాంతించిన ఇరుదేశాలు (రోజంతా హైడ్రామా ` క్షణానికో మలుపు తిరిగిన ఉద్రిక్తతలు …
` తెలంగాణ ద్రోహులెవరో, గోదావరి జలాల దొంగలెవరో అసెంబ్లీలో తేలుద్దాం ` పుట్టెడు అప్పులు మా నెత్తిన పెట్టి వెళ్లారు ` కేసీఆర్ కుటుంబం రూ.వేల కోట్ల …
మంథని, (జనంసాక్షి) : తెలంగాణ ను “గ్లోబల్ స్పోర్ట్స్ హబ్” గా మార్చాలన్నదే సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల …
– లైన్స్ క్లబ్ అధ్యక్షుడు సానా రామకృష్ణారెడ్డి మంథని, (జనంసాక్షి) : పేద ప్రజలకు సేవ చేయడమే మహాభాగ్యం అని కమాన్ పూర్ లైన్స్ క్లబ్ అధ్యక్షుడు …
మంథని, (జనంసాక్షి) : కాంగ్రెస్ ప్రభుత్వం.. రైతు ప్రభుత్వం అని ఉమ్మడి కమాన్ పూర్ మండల మాజీ ఎంపీపీ, సీనియర్ కాంగ్రెస్ నాయకులు కోలేటి మారుతి అన్నారు. …
ఇజ్రాయెల్ తో యుద్ధం ముగిసిందని ఇరాన్ ప్రకటించింది. కాల్పుల విరమణ పాటిస్తున్నట్లు ఇరాన్ ప్రభుత్వ అధికారిక ఛానెల్ తాజాగా వెల్లడించింది. ఖతార్ లోని అమెరికా వైమానిక స్థావరంపై …
తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ‘రైతు భరోసా’ విజయోత్సవ సభల పట్ల మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్ రావు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. రైతాంగాన్ని ఇబ్బందులకు …
` కాంగ్రెస్ శ్రేణలకు మీనాక్షి నటరాజన్ పిలుపు ` 9 రోజుల్లో రూ.9 వేల కోట్ల రైతు భరోసా ` రాష్ట్ర చరిత్రలోనే ఇదే తొలిసారి ` …
` సిట్కు లభ్యమైన కీలక ఆధారాలు ` వివాదంలో మరో కీలక పరిణామం ` మాజీ సిఎస్ శాంతి కుమారి తదితరుల విచారణ ` వరుసగా ఆరోసారి …
` హైకోర్టును నెల గడువు కోరిన ప్రభుత్వం ` నిర్వహణకు 60రోజుల సమయం కావాలన్న ఈసీ హైదరాబాద్(జనంసాక్షి):ఎన్నికలు నిర్వహించడానికి మరో 60 రోజులు సమయం కావాలని ఎలక్షన్ …
` 201కి.మీ మేర ఆర్ఆర్ఆర్ నిర్మాణానికి పచ్చజెండా ` చౌటుప్పల్ నుంచి సంగారెడ్డి వరకు రీజనల్ రింగ్రోడ్డు ` నేటితో రైతులందరికీ రైతుభరోసా పూర్తవుతుంది ` బనకచర్ల …
పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు మరింత దట్టంగా అలుముకుంటున్నాయి. ఇరాన్లోని కీలక సైనిక స్థావరాలపై అమెరికా వారాంతంలో జరిపిన దాడుల అనంతరం, ఆ దేశంలో ప్రభుత్వ మార్పు (రెజీమ్ …
` భారాసకు కాళేశ్వరం ఏటీఎంగా మారిందని ప్రధానే చెప్పారు. ` అయినా రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్పై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? ` సీబీఐ విచారణ జరపాలని …
` ఇరుదేశాల ఘర్షణల్లో అమెరికా ఎంట్రీ ` టెహ్రాన్లోని అణుకేంద్రాలపై ట్రంప్ సేనల దాడులు ` ఫోర్డో, సంతాజ్, ఇస్ఫాహన్లపై ‘బీ`2 స్పిరిట్’ ద్వారా బంకర్ బ్లాస్టర్ …
` ఇరాన్ కీలక నిర్ణయం ` అమెరికా దాడుల నేపథ్యంలో ప్రతిచర్యలు ` భద్రతా కౌన్సిల్ చేతిలో తుది నిర్ణయం! ` ప్రపంచదేశాలకు తీవ్ర విఘాతం.. భారత్ …
నర్సింహులపేట, జూన్ 21 (జనం సాక్షి):నరసింహుల పేట మండల కేంద్రంలో విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో మంగళి తండాలో ఈరోజు ఫీల్డ్ వాక్ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించబడింది. విద్యుత్ …
ఏపీ ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘యోగాంధ్ర-2025’ కార్యక్రమం సరికొత్త ప్రపంచ రికార్డును నెలకొల్పింది. 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం విశాఖపట్నం వ
విశాఖపట్నం (జనంసాక్షి): యోగా ప్రాముఖ్యతను అంతర్జాతీయ వేదికలపైకి తీసుకెళ్లి, దానికి విస్తృత ప్రచారం కల్పించిన ఘనత ప్రధాని నరేంద్ర మోదీకే దక్కుతుందని రాష్ట్ర మంత్రి నారా లోకేశ్ …
ఇంగ్లాండ్తో జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్ మొదటి రోజు ఆటలో భారత జట్టు పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. కెప్టెన్ శుభ్మన్ గిల్, యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ …