కొత్తగూడ మార్చి 22 జనంసాక్షి:గిరిజన ఆరాధ్య దైవమైన తోలం వంశస్తుల ముసలమ్మ,ఎంచగూడెం గ్రామంలో వాసం వారి ఇలవేల్పు కొమ్మలమ్మ వనదేవతలను దర్శించుకున్న పంచాయతీ శాఖ మంత్రి ధనసరి …
భైంసా మార్చ్ 21 జనం సాక్షినిర్మల్ జిల్లా ముధోల్ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు గడ్డిగారి విఠల్ రెడ్డి ఎట్టకేలకు తన స్వంత గూటికి …
` ఎప్రిల్ 19న జరిగే ఎలక్షన్లకు నామినేషన్లు షురూ ` 17 రాష్ట్రాలు, నాలుగు కేంద్రపాలిత ప్రాంతాలు ` మొత్తం 102 లోక్సభ స్థానాలకు ఎన్నికలు న్యూఢల్లీి(జనంసాక్షి):ఏప్రిల్ …
` ఈడీ తీరుపై సుప్రీం అసహనం న్యూఢల్లీి(జనంసాక్షి):మనీ లాండరింగ్ కేసుల్లో విచారణకు సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అనుసరిస్తోన్న తీరుపై భారత సర్వోన్నత న్యాయస్థానం విచారం వ్
మూడో అతిపెద్ద స్టార్టప్ వ్యవస్థ మనదే ` ప్రధాని మోదీ దిల్లీ(జనంసాక్షి): దేశాభివృద్ధిలో అంకుర సంస్థలు కీలక పాత్ర పోషిస్తున్నాయని ప్రధాని మోదీ తెలిపారు. మూడోవిడత అధికారంలోకి …
` ప్రమాణం చేయించిన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆలోక్ అరాధే ` హాజరైన సీఎం రేవంత్, పలువురు మంత్రులు హైదరాబాద్(జనంసాక్షి): తెలంగాణ గవర్నర్గా సీపీ రాధాకృష్ణన్ …
` నివేదికలు అందగానే రూ.10వేలు సాయమందిస్తాం ` రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నాం: తుమ్మల ` ప్రభుత్వంపై అనవసర విమర్శలు చేయడం తగదని హితవు హైదరాబాద్(జనంసాక్షి): …
రఘునాథ పాలెం మార్చి20 (జనం సాక్షి) మండలకాంగ్రెస్ పార్టీ నాయకులు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పువ్వాళ్ళ దుర్గా ప్రసాద్ కి వినతి పత్రం అందజేసినారుఈ సందర్భంగా …
హైదరాబాద్: గవర్నర్ పదవికి తమిళిసై సౌందరరాజన్ (Governor Tamilisai) రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు పంపించారు. పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ పదవికి …
తుంగతుర్తి ఫిబ్రవరి 28 (జనం సాక్షి) కుక్కల దాడిలో 120 గొర్రెలు మృతి చెందిన విషాద సంఘటన సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండల పరిధిలో తూర్పు …
బిచ్చగాడిని బలి తీసుకున్న ప్రభుత్వ ఉద్యోగి ఆర్మూర్, ఫిబ్రవరి జనం సాక్షి: ఓ ప్రభుత్వ ఉద్యోగి బిచ్చగాడిని బలి తీసుకున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆర్మూర్ …
దంతాలపల్లి ఫిబ్రవరి 17 (జనం సాక్షి) మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలంలోని పెద్ద ముప్పారం గ్రామానికి చెందిన ఓ విద్యార్థిని గ్రూప్ 4 లో మార్కులు తక్కువ …
` కాళేశ్వరం వ్యయం భారీగా పెరిగినా అదనపు ప్రయోజనం లేదు ` కాగ్ నివేదిక అసెంబ్లీలో ప్రవేశపెట్టిన రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్(జనంసాక్షి): తెలంగాణ ప్రభుత్వం కాగ్ నివేదికను …
` మాజీ మంత్రి వ్యాఖ్యలపై మండిపడ్డ సీఎం రేవంత్రెడ్డి ` ఉద్యోగాల కల్పనపైనే రాష్ట్ర ప్రభుత్వ దృష్టి ` 70 రోజుల్లో 25 వేల నియామకాలు చేపట్టాం …
తెలంగాణలో అధికారుల బదిలీల పర్వం కొనసాగుతున్నది. నిన్న డిప్యూటీ కలెక్టర్లు, తహసీల్దార్లను బదిలీ చేసిన ప్రభుత్వం తాజాగా ఎంపీడీవోలను బదిలీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా పంచాయతీరాజ్ శాఖ ప
ఆస్ట్రేలియా విధ్వంసక బ్యాట్స్ మన్ గ్లెన్ మ్యాక్స్ వెల్ టీ20 క్రికెట్లో టీమిండియా సారథి రోహిత్ శర్మ రికార్డును సమం చేశాడు. ఇవాళ వెస్టిండీస్ తో రెండో …
అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో నిలిచేందుకు పోటీపడుతున్న డొనాల్డ్ ట్రంప్, నిక్కీ హేలీ తాజాగా మరోమారు విమర్శలు చేసుకున్నారు. నిక్కీ హేలీ భర్త ఎక్కడంటూ ట్రంప్ ప్రశ్నించగా.. …
ఏపీలో పొత్తుల అంశం ఆసక్తికర రూపు దాల్చింది. టీడీపీ, జనసేన మధ్య ఇప్పటికే పొత్తు ఖరారు కాగా… బీజేపీ వైఖరి ఏంటన్నది ఇంకా అధికారికంగా తేలాల్సి ఉంది. …
తెలంగాణ అసెంబ్లీలో కాంగ్రెస్ సర్కారు నిన్న బడ్జెట్ ప్రవేశపెట్టింది. ఈ నేపథ్యంలో, మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్పందించారు. నల్గొండలో ఆయన మాట్లాడుతూ… అన్ని రంగాలకు బడ్జెట్ …
రుణమాఫీకి బడ్జెట్లో మొండిచేయి బడ్జెట్పై హరీష్ రావు పెదవి విరుపు హైదరాబాద్,ఫిబ్రవరి10 (జనం సాక్షి): అసెంబ్లీలో ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్ తీవ్ర నిరాశ పరిచిందని మాజీమంత్రి, సిద్ద
బడ్జెట్ నిరాశ కల్పించిందన్న కెటిఆర్ హైదరాబాద్,ఫిబ్రవరి10(జనం సాక్షి): తెలంగాణ సర్కారు అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్ నిరాశజనకంగా ఉందని రాష్ట్ర మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్
సచివాలయం, అమరవీరుల స్థూపం అక్రమాలపైనా విచారణ విచారణ తరవాత చర్యలు తప్పవు విూడియాతో చిట్చాట్లో సిఎం రేంవత్ రెడ్డి హైదరాబాద్,ఫిబ్రవరి10 (జనం సాక్షి): మేడిగడ్డ అక్రమాలపై న్యాయవిచారణ …
రూ.2,01,178 కోట్ల రెవెన్యూ వ్యయం రూ.29,669 కోట్ల మూలధన వ్యయం ఆరు గ్యారంటీలకు రూ.53,196 కోట్లు వ్యవసాయానికి రూ.19.746 కోట్లు ఐటీ శాఖకు రూ.774 కోట్లు పురపాలక …
హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీలో తెలంగాణ ఉద్యమ జర్నలిస్టుల సంఘం (టీియూజేఎస్) లోగోను రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి శుక్రవారం ఆవిష్కరించారు. సంఘానికి అన్నివిధాలా సహాయసహకారాలు అందజ
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీ వెళ్లారు. శుక్రవారం ఉదయం వైసీపీ ఎంపీలతో కలిసి పార్లమెంట్ కు వెళ్లిన జగన్.. పార్లమెంట్ లోని ప్రధాని కార్యాలయంలో …
సీఎం రేవంత్తో పట్నం మహేందర్రెడ్డి దంపతుల భేటీ హైదరాబాద్: మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పట్నం మహేందర్రెడ్డి, ఆయన భార, వికారాబాద్ జెడ్పీ చైర్పర్సన్ సునీతారెడ్డిలు కాంగ్రెస్
అమరావతిః ఢిల్లీ పర్యటనలో ఉన్న ఏపీ ముఖ్యమంత్రి జగన్ పార్లమెంటుకు చేరుకున్నారు. ఆయన ప్రధాని మోడీ, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లతో సమావేశం కానున్నారు. …
పొరుగు దేశం పాకిస్థాన్ లో జాతీయ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. మొత్తం 265 స్థానాలకు గానూ 47 స్థానాల ఫలితాలను పాకిస్థాన్ ఎన్నికల సంఘం తాజాగా …
ఉచిత వైద్య శిబిరం కార్యక్రమాన్ని ప్రారంభించిన ఉప్పల శ్రీనివాస్ గుప్త అంతర్జాతీయ వైశ్య ఫెడరేషన్ మేడ్చల్ జిల్లా వారి ఆధ్వర్యంలో హైదరాబాద్ లోని ఉప్పల్, రామంతపూర్ …
కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సయోధ్య లేక నీళ్ల వివాదం తేల్చక రావణ కాష్టంలా ఎప్పుడు రగులుతూనే ఉంది.ప్రభుత్వాలు మారినప్పుడల్లా అదను దొరికితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కయ్యానికి కాలుదువ
నిర్మల్ జిల్లాలోని ఖానాపూర్లో ఘటన అడ్డుకునే ప్రయత్నం చేసిన బాధితురాలి మేనకోడలికి గాయాలు ప్రియురాలు తనను దూరం పెడుతోందన్న కక్షతో ఓ యువకుడు (27) ఆమెను కత్తితో …
టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ-అనుష్కశర్మ దంపతులు రెండో బిడ్డకు జన్మనివ్వబోతున్నారంటూ… టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ-అనుష్కశర్మ దంపతులు రెండో బిడ్డకు జన్మనివ్వబోత
మాజీ ప్రధానమంత్రులు మాజీ ప్రధాని పి.వి. నరసింహారావు, చౌదరి చరణ్సింగ్కు అత్యున్నత పురస్కారం భారతరత్నతో గౌరవిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.మాజీ ప్రధానమంత్రులు పి.వి. నరస
జనంసాక్షి స్పెషల్ కరస్పాండెంట్ (హైదరాబాద్) జీవితాంతం రెక్కలుముక్కలు చేసుకుని పోగుచేసుకున్న భూములు తమకు దూరమవుతుంటే సామాన్యులు తల్లడిల్లారు. కండ్లముందే బుల్డోజర్లతో వచ్చి వి‘ధ్వ
వీక్షణం ఎడిటర్ వేణుగోపాల్ ఇంట్లో సోదాలను ఖండిOచిన తెలంగాణ ఉద్యమ జర్నలిస్టుల సంఘం కన్వీనర్ ఎంఎం రహమాన్, నాయకులు ఎండి మునీర్, కందుకూరి రమేష్బాబు, పసునూరి రవీందర్. …
రాజన్న సిరిసిల్ల/హైదరాబాద్, ఫిబ్రవరి 7 (జనంసాక్షి) ఏడున్నరేళ్లుగా వారికి న్యాయం ఎండమావిగానే మారింది. జీవచ్ఛవంగా మారిన శరీరంపై ఇప్పటికీ గాయాలు వేధిస్తూనే ఉన్నాయి. పనిచేసేందుకు కూడా పని
` రిమోట్ సెన్నింగ్ సెంటర్తో తెలంగాణ ఎంవోయూ ` సీఎం రేవంత్, ఇస్రో ఛైర్మన్ సోమనాథ్ సమక్షంలో ఒప్పందం హైదరాబాద్(జనంసాక్షి):ఇస్రోకు చెందిన నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ …
` మా రాష్ట్రం..మా టాక్స్..మా వనరులు అంటే ఎలా! ` దేశంలో అస్థిరతను సృష్టించిందే కాంగ్రెస్ పార్టీ ` కాంగ్రెస్కు కనీసం 40 సీట్లైనా రావాలని కోరుకుంటున్నా …
` మనది ఎప్పుడూ ప్రజాపక్షమే ` రెండు నెలలైనా హామీలు పట్టని కాంగ్రెస్ ` హరీశ్రావు విమర్శలు హైదరాబాద్(జనంసాక్షి): బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు జనగామ అంటే అమితమైన …
ఇసుక అక్రమ రవాణాలను ప్రశ్నించినందుకు జీవచ్ఛవాలుగా మార్చారు గాయపడ్డ బాధితులంతా బహుజనులే.. అక్రమ కేసులన్నీ భేషరతుగా ఎత్తివేయాలి ఏడున్నరేళ్లుగా బక్కజీవుల బాధలు వర్ణణాతీతం రాజన్న సిరిస
హైదరాబాద్ :జిహెచ్ఎంసి స్టాండింగ్ కౌన్సిల్ కమిటీల ఏర్పాటు, జనరల్ బాడీ మీటింగ్, జిహెచ్ఎంసి బడ్జెట్ ప్రవేశపెట్టడం వంటి అంశాల పైన ప్రభుత్వం వెంటనే ప్రభుత్వపరమైన చర్యలు చర్యలు …
హైదరాబాద్ : గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా నామినేట్ అయిన తెలంగాణ ఉద్యమ రథసారథి ప్రొఫెసర్ కోదండరాం, ఆమీర్ అలీ ఖాన్ల నియామకాలపై కుట్రలు చేయడాన్ని తెలంగాణ ఉద్యమ …
సౌతాఫ్రికా టీ20 లీగ్-2024లో భాగంగా పార్ల్ రాయల్స్తో మ్యాచ్లో డర్బన్ సూపర్ జెయింట్స్ ఆటగాడు హెన్రిస్ క్లాసెన్ విధ్వంసం సృష్టించాడు. ఈ మ్యాచ్లో క్లాసెన్ పార్ల్ రాయల్స్ …
ఏపీలో ఒకేసారి భారీ సంఖ్యలో ఐఏఎస్ అధికారులకు బదిలీలు… నేడు ఏకంగా 21 మంది ఐఏఎస్ అధికారులను వివిధ స్థానచలనం శారు. . ఈ మేరకు రాష్ట్ర …
స్టాఫ్ నర్సు పోస్టుల తుది ఫలితాలు విడుదలయ్యాయి. మొత్తం 7,094 పోస్టులకు అభ్యర్థుల ఎంపిక పూర్తయ్యిందని మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు (ఎంహెచ్ఎస్సార్బీ) తెలిపిం
హైదరాబాద్ : గవర్నర్ కోటాలో నియమితులైన ఎమ్మెల్సీలు ప్రొఫెసర్ కోదండరాం, ఆమీర్ అలీ ఖాన్ లను తెలంగాణ ఉద్యమ జర్నలిస్టుల సంఘం (టీయూజేఎస్) ఆధ్వర్యంలో శుక్రవారం ఘనంగా …
హైదరబాద్ : తెలంగాణాలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. టీఎస్పీఎస్సీను పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేసేందుకు చర్యలు చేపట్టింది. ఇప్పటికే గ్రూప్ …
` హైదరాబాద్లో ఫోరెన్సిక్ సెంటర్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ ఏర్పాటు నిర్ణయం ` మంత్రి శ్రీధర్ బాబుతో ప్రతినిధుల భేటీ హైదరాబాద్(జనంసాక్షి):ప్రపంచ ఆర్థిక సదస్సుతో తెలంగాణలో దాదా
` సైన్యంపై హమాస్ ఆర్పీజీ లాంచర్ ` 24 మంది సైనికులు మృతి గాజాస్ట్రిప్ (జనంసాక్షి):హమాస్తో జరుగుతోన్న పోరులో తాజాగా ఇజ్రాయెల్కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. హమాస్ …
దిల్లీ(జనంసాక్షి): అయోధ్యలో బాలరాముడి ప్రాణపత్రిష్ఠ అనంతరం ప్రధాని మోదీ ప్రకటించిన ‘ప్రధాన మంత్రి సూర్యోదయ్ యోజన’ పథకంపై కాంగ్రెస్ తనదైన శైలిలో విమర్శలు గుప్పించింది.ప్రధాని మాట
` 200 యూనిట్ల వరకు అమలు చేస్తాం ` ఎంపీ ఎన్నికల్లో బీఆర్ఎస్కు ఒక్క సీటూ రాదు ` కాళేశ్వరం అక్రమాలపై విచారణ నడుస్తోంది ` అవినీతిపరులు …
` అలా ఎందుకు చేయాల్సివంచ్చిందనే కోణంలో విజిలెన్స్ విచారణ ` 15రోజుల్లో సమగ్ర నివేదిక ` ప్రతిపాదిత డిజైన్ కాకుండా ప్రాజెక్టులో మార్పు ` నిర్మాణం నాసీరకం.. …
` ఇజ్రాయెల్ భీకర దాడిలో నలుగురు ఇరాన్ సైనిక సలహాదారులు మృతి డమాస్కస్(జనంసాక్షి): ఇజ్రాయెల్` హమాస్ల పోరు వేళ.. పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం మరింత వేడెక్కుతోంది. తాజాగా …
` ప్రతి 15ఏళ్లకు రూ.10వేల కోట్ల ఖర్చు ` ఈసీ అంచనా దిల్లీ(జనంసాక్షి): లోక్సభ, రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను ఒకేసారి నిర్వహించేందుకు కేంద్రం కసరత్తు ముమ్మరం చేసిన …
` అయోధ్య దర్శనం పేరిట ఫేక్ మెసేజ్లు.. అప్రమత్తమైన పోలీసులు న్యూఢల్లీి(జనంసాక్షి):రీఛార్జులు, కంపెనీ స్పెషల్ ఆఫర్లు అంటూ అమాయక ప్రజలకు వల వేసే సైబర్ నేరగాళ్లు ఇప్పుడు …
` పౌరసరఫరాల శాఖను నిర్వీర్యం చేశారు ` నంది ఆవార్డుల ప్రదానంపై క్యాబినెట్లో నిర్ణయం తీసుకుంటాం ` అప్పులు చేసి కుప్పగా మార్చారు ` భవిష్యత్ అవసరాలకు …
` రాష్ట్రంలో కరెంట్ బిల్లులు ఎవరూ కట్టవద్దు ` సోనియా ఇంటికి బిల్లులు పంపండి: కేటీఆర్ హైదరాబాద్(జనంసాక్షి):బీఆర్ఎస్ను వందవిూటర్ల లోపల బొంద పెడ్తానన్న సీఎం రేవంత్ రెడ్డిపై …
` సమూలంగా ప్రక్షాళన చేస్తాం ` థేమ్స్ తరహాలో మూసీని తీర్చిదిద్దుతాం ` అభివృద్ధిలో ప్రపంచదేశాలతో పోటీపడతాం.. పొరుగురాష్ట్రాలతో కాదు ` పార్లమెంటు ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ను …
` రీడిజైన్లపేరుతో సాగునీటి శాఖను ధ్వంసం చేశారు ` సీతారామలోనూ భారీ కుంభకోణం ` అంచనాలు పెంచి మోసం చేశారు ` ఒక్క ఎకరాకూ నీళ్లివ్వని దుస్థితి …
` లండన్ థేమ్స్ తరహాలో ఆధునికీకరణ ` థేమ్స్ రివర్ అపెక్స్ బాడీ ప్రతినిధులతో సీఎం రేవంత్ భేటి హైదరాబాద్,జనవరి19(జనంసాక్షి): మూసీ ప్రక్షాళనకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికా …
రష్యా, చైనా, జపాన్, ఫ్రాన్స్ అధినేతలకు కూడా ఆంగ్లము రాదు.. ప్రధాని మోడీ, అమిత్ షాలకూ అంతంత మాత్రమే.. ఇంగితం లేనోళ్లే సీఎం రేవంత్రెడ్డి ఇంగ్లీష్పై రాద్ధాంతం …
` గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారిలో కూలిన వంతెన ` కార్మికులకు గాయాలు ` నాసిరకంపనుల వల్లే ఘటన ` స్థానికుల ఆగ్రహం ఖమ్మం(జనంసాక్షి):ఖమ్మం జిల్లాలో నిర్మాణంలో ఉన్న …
` రైతును రాజును చేయడమే మాలక్ష్యం.. ఇదే నా కల ` దావోస్ సదస్సులో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ` టాటా గ్రూపుతో స్కిల్ సెంటర్లపై ఒప్పందం హైదరాబాద్(జనంసాక్షి): …
` ప్రజాహృదయాలను అధ్యయనం చేస్తా:రాహుల్ ` మణిపుర్లో ‘భారత్ జోడో న్యాయ్ యాత్ర’ షురూ ఇంఫాల్(జనంసాక్షి):కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో ‘భారత్ జోడో న్యాయ్ యాత్ర …
` భారత అధికారులను కోరిన మాల్దీవుల ప్రతినిధులు ` మాది చిన్న దేశమయినంతమాత్రాన బెదిరించడం సరికాదు ` మాల్దీవుల అధ్యక్షుడు ముయిజ్జు మాలే (జనంసాక్షి):మాల్దీవుల నుంచి భారత …
` గవర్నర్ కోటాలోనే కోదండరాం ` తుది దశకు చేరుకున్న కసరత్తు ` నామినేటెడ్ పదవుల భర్తీ అంశమూ కొలిక్కి హైదరాబాద్, జనవరి 14 (జనంసాక్షి) కాంగ్రెస్లో …
` 13నుంచి14 సీట్లు గెలుస్తాం: మంత్రి ఉత్తమ్ హైదరాబాద్(జనంసాక్షి):గత బీఆర్ఎస్ ప్రభుత్వం హుజూర్నగర్ నియోజకవర్గాన్ని ఇండస్ట్రియల్ పార్కుగా అభివృద్ధి చేస్తామని మోసం చేసిందన్నారు మంత్
` 70 అంతర్జాతీయ పారిశ్రామిక సంస్థల ప్రతినిధులతో భేటి అయ్యే అవకాశం ` వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో తెలంగాణ బలాబలాలు, ప్రాధాన్యతలను చాటి చెప్పనున్న రేవంత్రెడ్డి ` …
అటల్ బ్రిడ్జిని ప్రారంభించిన ప్రధాని మోడీ ముంబై,జనవరి12(జనంసాక్షి): దేశంలోనే అత్యంత పొడవైన సముద్రపు వంతెన అటల్ సేతుని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ముంబయిలోని సేవ్రీ నుంచి …
` దరఖాస్తులకు 18 వరకు గడువు హైదరాబాద్(జనంసాక్షి): తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) ఛైర్మన్, సభ్యుల నియామకానికి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నెల 18వ …
` పదిరోజుల పాటు ముఖ్యమంత్రి టూర్ ` ఢల్లీిలో కాంగ్రెస్ అగ్రనేతలో భేటి, ఆ తరువాత రాహుల్ యాత్ర ప్రారంభోత్సవానికి హాజరు ` అనంతరం స్విట్జర్లాండ్కు పయనం …
` కాంగ్రెస్ సర్కారు కీలక నిర్ణయం..! ` హర్షిస్తున్న విద్యావంతులు, మేధావులు హైదరాబాద్, జనవరి 12 (జనంసాక్షి) : తెలంగాణ మలిదశ ఉద్యమానికి ఊపిరి పోయడంలో ప్రధాన …
అసెంబ్లీ ఎన్నికల్లో గుడ్డిగా బరిలోకి దిగారు..! పార్టీని తప్పుదోవ పట్టించిన పలు సర్వే సంస్థలు కండ్లకు గంతలు కట్టి కామారెడ్డిలో పోటీకి దింపారు సర్వేలపైనే అతిగా ఆధారపడటంతో …
ఉమ్మడి ఆదిలాబాద్లో వేర్వేరుచోట్ల దాడులు పట్టుబడ్డ నలుగురు అధికారులు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన కడెం నాయబ్ తహసీల్దార్ మంచిర్యాల : ఉత్తర తెలంగాణ చలితో వణికిపోతుంటే… …
ఇంజినీరింగ్ అద్భుతం అని గత ప్రభుత్వం పేర్కొన్న కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందన్న ఆరోపణలు రావడం తెలిసిందే. కాళేశ్వరం వ్యవహారంలో నిగ్గు తేల్చేందుకు సీఎం రేవంత్ రెడ్డి …
మళ్లీ జైలుకు వెళ్లనున్న 11 మంది నిందితులు సుప్రీంకోర్టు సంచలన తీర్పు న్యూఢల్లీి: గుజరాత్ సర్కార్కు సుప్రీంకోర్టు షాకిచ్చింది. బిల్కిస్ బానో కేసులో అత్యున్నత న్యాయస్థానం ఆ …
` వణికిస్తున్న చలి ` స్కూళ్లకు ఐదురోజుపాటు సెలవులు న్యూఢల్లీి (జనంసాక్షి): ఉత్తరాదిన ముఖ్యంగా దేశ రాజధాని ఢల్లీిని చలిగాలులు వణికిస్తున్నాయి. ఉష్ణోగ్రతలు పడిపోవడంతో జనం ఇండ్ల …
` కేంద్రమంత్రి పియూష్ గోయల్ భారతీయ ఆటోమొబైల్ పరిశ్రమ రోజు రోజుకి అభివృద్ధి చెందుతోంది. కొత్త ఉత్పత్తులు పుట్టుకొస్తున్నాయి, అమ్మకాలు కూడా పెరుగుతున్నాయి. 2030 నాటికి మన …
` సీతారామ ప్రాజెక్టు పెండిరగ్ పనులను చేపట్టాలి ` ఉత్తమ్ను కోరిన తుమ్మల హైదరాబాద్(జనంసాక్షి): నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులతో మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి సవిూక్ష నిర్వహించారు. సచివా
` మాల్దీవుల ముగ్గురు మంత్రులపై వేటు న్యూఢల్లీి(జనంసాక్షి): ప్రధాని నరేంద్ర మోదీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ముగ్గురు మంత్రులను మాల్దీవుల ప్రభుత్వం సస్పెండ్ చేసింది. మాల్దీవుల యువత …
` 17 స్థానాలకూ సమన్వయ కర్తలు ` మహబూబ్నగర్, చేవెళ్ల స్థానాల బాధ్యతలు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి ` డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్కకు హైదరాబాద్, సికింద్రాబాద్ నియోజకవర్గాలు హైదరాబాద్(
` లోక్సభలో ఆ తప్పులు జరగనివ్వం: కేటీఆర్ హైదరాబాద్(జనంసాక్షి): అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్కు ఓటేసిన వాళ్లు ఇప్పుడు పునరాలోచనలో పడ్డారని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అ
` కాళేశ్వరంపై చర్యలెందుకు తీసుకోలేదు? ` ఉపముఖ్యమంత్రి భట్టివిక్రమార్క ` సంపద సృష్టించి ప్రజలకు పంచడమే ఇందిరమ్మ రాజ్యం లక్ష్యంమని వెల్లడి ఖమ్మం(జనంసాక్షి): కాళేశ్వరం.. భారాసకు ఏటీఎంగా …
` నేడు సచివాలయంలో ఆరుగ్యారెంటీలపై సమీక్ష ` పలు కీలక అంశాలపైనా మంత్రి వర్గభేటలో చర్చించే అవకాశం హైదరాబాద్(జనంసాక్షి): తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి …
మాజీ కౌన్సిలర్ పరిమళ రవిందర్.. తాండూరు జనవరి 7(జనంసాక్షి)రాబోయేసంక్రాంతి పండుగ సందర్భంగా వచ్చిన భారాన్ని తగ్గించడానికి ఇద్దరు కొడుకులు ఉన్నవాళ్లు ఎవరికైతే ఒక్కరే కొడుకు ఉన్న తల్లులకు
వరంగల్ బ్యూరో, జనవరి 07 (జనం సాక్షి) 25 సంవత్సరాలు ఒకే పాఠశాలలో.. ఒకే తరగతి గదిలో కలిసి చదువుకున్న పూర్వ విద్యార్థులు ఒకే వేదికపై కలుసుకున్న …
దౌల్తాబాద్ జనవరి 7(జనం సాక్షి ) ప్రభుత్వం ఆరు పథకాలను ప్రతి ఒక్క అర్హులకు అదే విధంగా గ్రామస్థాయిలో ప్రతి ఒక్క కాంగ్రెస్ నాయకులు పనిచేయాలని మంత్రి …
భారత్ లో నీతి, నిజాయితీ గల యూట్యూబర్ల కు ఆదరణ పెరుగుతున్నది. ప్రజల పక్షం వహించి, పాలకుల వైఫల్యాలను ఎండ గట్టే వారికి నీరాజనం పలుకు తున్నారు. …
– పద్మశ్రీ డాక్టర్ విజయ్ గుప్తా ప్రపంచవ్యాప్తంగా మత్స్యరంగంలో అందుబాటులోకి వస్తున్న ఆధునిక విధానాలపై సాంప్రదాయ మత్స్యకారుల్లో అవగాహన కల్పించేందుకు కృషి చేయవలసిన అవసరం ఉందని పద్మశ్
తెలంగాణ జన సమితి అధ్యక్షులు-ప్రొఫెసర్ కోదండరాం హైదరాబాద్, జనవరి 7 : పెరికలు ప్రజాస్వామ్య స్ఫూర్తిగా నిదర్శనం అని, తెలంగాణ జన సమితి అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరాం …