జనం సాక్షి/ కొల్చారంజిల్లా వైద్యాధికారి శ్రీరామ్కొల్చారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా వైద్యాధికారి డాక్టర్ శ్రీరామ్, జిల్లా ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ నవీన్ కుమార్ సందర్శించారు
తుంగతుర్తి జులై 26 (జనం సాక్షి) మా స్కూలుకు పంతులును ఇవ్వరా వేడుకుంటున్న విద్యార్థులుకలెక్టర్ గారు మీకు దండం పెడతాం… మాది అసలే మారుమూల తండా మా …
దేశానికి సేవ చేయాలన్న లక్ష్యంతో ఆర్మీలో చేరిన ఆ యువకుడి స్వప్నం చెదిరిపోయింది. దేశ సేవకు అంకితమైన తరుణంలోనే అనారోగ్యం రూపంలో మృత్యువు కబళించింది. అస్సాంలో తెలంగాణకు …
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్పై కేసీఆర్ పెదవి విరిచారు. ఈ బడ్జెట్ ఎవరికి కూడా భరోసా కల్పించేలా లేదన్నారు. బడ్జెట్ ప్రసంగం తర్వాత ఆయన మీడియాతో …
సిరిసిల్ల. జులై 25. (జనంసాక్షి). పట్టణ పట్టణ బంద్ విజయవంతం. నాలుగో చేరిన దీక్షలు. సంఘీభావం తెలిపిన సిపిఐ, సిపిఎం నాయకులు చాడ, స్కైలాబ్ బాబు.ఉపాధి కల్పించాలని …
మొగుణ్ణి కొట్టి మొగసాలకు ఎక్కిన జగన్ రాష్ట్రంలో శాంతిభద్రతలపై జగన్ దొంగ ఏడ్పులు అసెంబ్లీలో హోంమంత్రి వంగలపూడి అనిత అమరావతి, జులై 25 (జనంసాక్షి ): మొగుణ్ణి …
ఐఎండి హెచ్చరికలతో పుణెలో పాఠశాలల మూసివేత ముంబయి,జూలై25(ఆర్ఎన్ఎ): మహారాష్ట్రను వర్షాలు ముంచెత్తుతున్నాయి. గురువారం భారీ వర్షాలు కురిసే అవకాశం వుండటంతో భారత వాతావరణ శాఖ మహారాష్ట్రకు,
తెలంగాణలో వరిసాగు విస్తృతంగా జరుగుతున్నదని, కానీ పండిన పంటలకు సరైన గిట్టుబాటు ధర రాక, పెట్టిన పెట్టుబడి కూడా మిగలక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని రాష్ట్ర ఉప …
సంగారెడ్డి, జులై 25 (జనంసాక్షి ): సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. కంది మండలం తునికిళ్ల తండా శివారులో జరిగిన ప్రమాదంలో ముగ్గురు యువకులు దుర్మరణం …
హైదరాబాద్,జూలై25 జులై 25 (జనంసాక్షి ): ఆర్థిక ఇబ్బందులతో తల్లీకుమారుడు ఆత్మహత్యకు పాల్పడ్డారు. నగరంలోని చైతన్యపురి పీఎస్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. కొత్తపేటలోని ఎస్ఆర్ కాలనీలో …
ఓ ఆర్టీసీ బస్సు అదుపు తప్పి పశువుల కొట్టంలోకిదూసుకెళ్లింది. ఈ సంఘటన ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలంలో కరంజీ (టి) గ్రామంలో గురువారం చోటు చేసుకుంది. స్థానికులు …
అనివార్యంగా కాంగ్రెస్ వెంట నడవక తప్పనిస్థితి ఢల్లీి ధర్నాతో ఇండియా కూటమికి మరింత చేరువ అమరావతి,జూలై25 (జనం సాక్షి): వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఢల్లీిలో చేపట్టిన …
అధ్యక్ష బరినుంచి తప్పుకోవడంపై బైడెన్ వివరణ దేశం కోసమే తన నిర్ణమని వివరణ వాషింగ్టన్,జూలై25(జనం సాక్షి): అమెరికా అధ్యక్ష ఎన్నికలు`2024 రేసు నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించిన అనంతరం …
తెలంగాణ రాష్ట్ర ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క బుధవారం అసెంబ్లీలో రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆయన బడ్జెట్ ప్రసంగం చేస్తూ.. తలసరి ఆదాయంలో …
హిమాచల్ ప్రదేశ్లోని ప్రముఖ పర్యాటక ప్రదేశం మనాలీని మెరుపు వరదలు ముంచెత్తాయి. మనాలీ సమీపంలోని పాల్చన్లో బుధవారం రాత్రి నుంచి కుంభవృష్టి కురవడంతో ఒక్కసారిగా వరదలు సంభవించాయి. …
రెవెన్యూ వ్యయం రూ.2 లక్షల 20 వేల 945 కోట్లు మూల ధన వ్యయం రూ.33 వేల 487 కోట్లు 2024-25 ఆర్థిక సంవత్సరానికి రూ. 2,91,159 …
బీఆర్ఎస్ అధినేత, ప్రతిపక్ష నేత కేసీఆర్ అసెంబ్లీకి చేరుకున్నారు. ప్రతిపక్ష నేతగా కేసీఆర్ తొలిసారి శాసనసభకు హాజరు కాబోతున్నారు. కేసీఆర్ వెంట ఎమ్మెల్యేలు పల్లా రాజేశ్వర్ …
మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఫైల్స్ దహనం కేసులో దర్యాఫ్తు కొనసాగుతోంది. ఏపీ సీఐడీ చీఫ్ రవిశంకర్ అయ్యన్నార్ గురువారం ఉదయం మదనపల్లెకు చేరుకున్నారు. పైల్స్ దహనమైన …
మహబూబ్నగర్: గద్వాల జిల్లాలోని జూరాల ప్రాజెక్టుకు భారీగా వరద ఉదృతి. దీంతో అధికారులు ప్రాజెక్టు 42 గేట్లు ఎత్తివేశారు. ప్రస్తుతం ప్రాజెక్టులోకి 2.06 లక్షల క్యూసెక్కుల వరద …
రాష్ట్ర బడ్జెట్కు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. మధ్యాహ్నం 12 గంటలకు ఉపముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క శాసన సభలో వార్షిక బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. ఈ నేపథ్యంలో అసెంబ్లీ కమిటీ …
బీఆర్ఎస్ అధినేత ప్రతిపక్షనేత హోదాలో ఇవాళ తొలిసారి శాసనసభ సమావేశాలకు హాజరుకానున్నట్లు తెలిసింది. కేసీఆర్ ప్రధాన ప్రతిపక్ష నేతగా ఎన్నికైన విషయం తెలిసిందే. అయితే, అనారోగ్యం …
అసెంబ్లీలో నేడు రాష్ట్ర బడ్జెట్ను డిప్యూటీ సీఎం, ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క ప్రవేశపెట్టనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు భట్టి బడ్జెట్ను శాసనసభలో ప్రవేశపెడతారు. కాగా, …
అమరావతి: ‘మాస్క్ అడిగారని డా.సుధాకర్ను, జే బ్రాండ్ దోపిడీని ప్రశ్నించారని ఓం ప్రతాప్ను, గంజాయి మాఫియా గుట్టురట్టు చేస్తాడని డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని, ఓట్ల కోసం సొంత బాబాయి …
– టేకాఫ్ అవుతుండగా కుప్పకూలిన విమానం నేపాల్ రాజధాని ఖాట్మాండులో ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకుంది. త్రిభువన్ విమానాశ్రయంలో ఓ విమానం టేకాఫ్ తీసుకునే సమయంలో …
తల్లికి వందనంపై మంత్రిలోకేష్ క్లారిటీ ఇచ్చారు. ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుతూ ఉంటే అంతమందికీ ఈ పథకం వర్తింపజేస్తామన్నారు. ఏపీలో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. దీంతోపాటూ శాసనమండల
ఢిల్లీ, ముంబై, గుజరాత్లో వాతావరణ శాఖ కీలక హెచ్చరిక రుతుపవనాల ప్రభావంతో దేశంలోని పలు రాష్ట్రాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. ముఖ్యంగా దేశ రాజధాని ఢిల్లీని గత కొద్ది …
లోక్సభ ప్రతిపక్ష నాయకుడు, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఇవాళ (బుధవారం) పార్లమెంట్లో రైతు సంఘాల నేతలతో సమావేశమయ్యారు. 12 మంది సభ్యులతో కూడిన రైతు నేతల …
భారత్ ను ఒప్పించే బాధ్యతను ఐసీసీకి అప్పగించిన పాక్ బోర్డు భారత్ అనుకూల నిర్ణయం దిశగా ఐసీసీ! ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీకి పాకిస్థాన్ ఆతిథ్యం ఇస్తుండగా, ఈ …
అసెంబ్లీలో తీర్మానంపై చర్చలో మాటల యుద్దం కెసిఆర్ను ఏకి పారేసిన సిఎం రేవంత్ బిజెపితో పదేళ్లు అంటకాగి అన్యాయం చేశారని విమర్శలు హైదరాబాద్, జులై 24 (జనం …
బడ్జెట్ కేటాయింపుల తీరుపై సర్వత్రా విమర్శలు న్యూఢల్లీి, జులై 24 (జనం సాక్షి) కేంద్ర ప్రభుత్వ ఆదాయంలో పెరుగుదల 14.5 శాతం మేర ఉండగా, వ్యయంలో పెరుగుదల …
వైసీపీ అధినేతకు ఇండియా కూటమిలోని పలు పార్టీల మద్దతు 2024 అసెంబ్లీ ఎన్నికల్లో భారీ విజయం సాధించిన టీడీపీ పార్టీ అధికారంలోకి వచ్చింది. అయితే నెలరోజుల్లోనే అనేక …
జియాగూడ అగ్ని ప్రమాదంలో తండ్రీ కూతుర్లు మృతి హైదరాబాద్: హైదరాబాద్ పాతబస్తీ జియాగూడలో తీవ్ర విషాదం చోటుచేసుకున్నది. మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత జియాగూడలోని వెంకటేశ్వరనగర్ ఉన
న్యూఢిల్లీ: సింగరేణిని ప్రవేటీకరించే ప్రసక్తే లేదని కేంద్ర ప్రభుత్వం లోక్సభలో స్పష్టం చేసింది. ప్రశ్నోత్తరాల సందర్భంగా సింగరేణి ప్రైవేటీకరణపై పెద్దపల్లి ఎంపీ వంశీ ప్రశ్నించారు. ఈ స
తెలంగాణ నయాగర బొగత జలపాతాలకు నో ఎంట్రీ బోర్డు పడింది. ఒకవైపు జలపాతాలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. మరోవైపు సందర్శకులు అత్యుత్సాహంతో ప్రమాదాలు బారిన పడుతున్నారు. తాజాగా జలపాతాల …
చంద్రబాబు నాయుడు కేబినెట్లోని పలువురు మంత్రుల పట్ల కొందరు ఉన్నతాధికారులు వ్యవహరిస్తున్న తీరుపై అసెంబ్లీ లాబీలో చర్చ జరిగింది. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి డోలా …
ఢిల్లీలో వైసీపీ అధినేత జగన్ ధర్నా చేస్తున్న వేళ.. ఆ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. పార్టీకి సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే కిలారి వెంకట రోశయ్య …
` ఎమ్మెల్యే లాస్యనందితకు అసెంబ్లీ నివాళి ` సభలో సంతాప సీఎం రేవంత్ సంతాప తీర్మానం ` సాయన్న ఆశయాలను ముందుకు తీసుకు వెళతామని ప్రకటన ` …
` బడ్జెట్లో తెలంగాణకు తీవ్ర అన్యాయం ` ఇద్దరు కేంద్రమంత్రులు ఉన్నా మిగిలింది సున్నా:కెటిఆర్ హైదరాబాద్(జనంసాక్షి): తెలుగు కోడలు నిర్మలా సీతారామన్ తెలంగాణ రాష్టాన్రికి తీరని అన్యాయం …
` కొన్ని మెరుపులు..మరికొన్ని విరుపులు.. ` కొన్ని ఆశలు..మరికొన్ని ఆకాంక్షలు ` 9 ప్రాధాన్య అంశాల ఆధారంగా బడ్జెట్ ` వ్యవసారంగానికి పెద్దపీట వేస్తూ నిర్ణయం ` …
రఘునాథపాలెం జూలై 23(జనం సాక్షి)మండలంసీఐ(ఎస్ హెచ్ ఓ)గా ఎండి.ఉస్మాన్ఘరీఫ్ బాధ్యతలు స్వీకరించారు. వరంగల్ కమిషనరేట్ పరిధిలో బాధ్యతలు స్పెషల్ బ్రాంచిలో పని స్వీకరిస్తున్న సీఐ చేస్తున్న ఉస్మ
రఘునాథ పాలెం జూలై 22 ( జనం సాక్షి) ఖమ్మం జిల్లా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ మానిటేరియన్ జిల్లా నాయకులు గుంతెటి వీరభద్రం మాట్లాడుతూ ఖమ్మం అర్బన్ …
ఈ నెల 31వ తేదీ వరకు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని బీఏసీలో నిర్ణయించారు. 25వ తేదీన బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. 26, 28 తేదీల్లో అసెంబ్లీకి సెలవు …
` సమస్యలను ప్రస్తావించకుండా అడ్డుకునే యత్నాలు ` బడ్జెట్ సమావేశాలు సజావుగా సాగాలని ఆకాంక్ష : మోడీ న్యూఢల్లీి(జనంసాక్షి): కేంద్రంలో మూడోసారి అధికారం చేపట్టిన తరువాత ఎన్డీయే …
` ధరల సూచిని 2026 నాటికి 4.1 శాతానికి తగ్గించే లక్ష్యం ` ఆర్థిక సర్వేను పార్లమెంట్లో ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి నిర్మల న్యూఢల్లీి(జనంసాక్షి): కేంద్ర బడ్జెట్ …
` నీట్ వ్యవహారంపై లోక్సభలో దుమారం ` పరీక్షల విధానం మొత్తం ఒక ‘ఫ్రాడ్’గా మారింది ` అధికారపక్షాన్ని నిలదీసిన విపక్షనేత రాహుల్ న్యూఢల్లీి(జనంసాక్షి): పార్లమెంటు బడ్జెట్ …
` ధరల సవరించిన రాష్ట్ర ప్రభుత్వం ` కొత్తగా 163 చికిత్సల చేరిక హైదరాబాద్: తెలంగాణలో ఆరోగ్యశ్రీ చికిత్సల ధరలను ప్రభుత్వం సవరించింది.1375 ప్యాకేజీల ధరలను సవరిస్తూ …
` నదీశుద్ధికి రూ.10 వేల కోట్లు కేటాయించండి ` రాష్ట్రానికి రావాల్సిన నిధుల్విండి ` కేంద్రమంత్రి పాటిల్ను కలిసి కోరిన సీఎం రేవంత్రెడ్డి ` జల్ జీవన్ …
` అసెంబ్లీ సమావేశాలకు సర్వం సిద్ధం ` ఆగస్టు 2 వరకు కొనసాగే అవకాశం ` పోలీసుల మూడంచెల భద్రతతో నిర్వహణ ` అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుంటున్న …
భద్రాచలం వద్ద గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తున్నది. ఎగువ నుంచి భారీగా వరద వస్తుండటంతో రెండో ప్రమాద హెచ్చరిక జారీ అయింది. భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం …
` మహాకాళి అమ్మవారిని దర్శించుకున్న సీఎం రేవంత్ హైదరాబాద్(జనంసాక్షి): తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి సికింద్రాబాద్ ఉజ్జయిని మహాకాళి అమ్మవారిని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు చేసి మొక
` అధికారులతో సీఎం రేవంత్ సమీక్ష ` హాజరైన మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి ` నేటి ఎన్డీఎస్ఏ సమావేశం నేపథ్యంలో అధికారులకు సీఎం పలు సూచనలు ఢల్లీి(జనంసాక్షి): మేడిగడ్డ …
` పెద్దవాగును పరిశీలించిన మంత్రి తుమ్మల ` అధికారుల నిర్లక్ష్యంపై ఆగ్రహం హైదరాబాద్(జనంసాక్షి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలంలోని పెదవాగు కొట్టుకుపోవ డంపై వ్యవసాయ శాఖ
మరో మూడు రోజులు భారీ వర్షాలు ` మొదటి ప్రమాద హెచ్చరిక జారీ ` 43 అడుగులు దాటిన నీటిమట్టం ` జాతీయ రహదారిపైకి వరదనీరు.. ` …
కేంద్ర ప్రభుత్వం ఇరిగేషన్ ప్రాజెక్టులకు జాతీయ హోదా ఇవ్వాలని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్అన్నారు. వెనుకబడిన జిల్లాలకు నిధులు కేటాయించడమే కాకుండా ఖాజీపేట్ రైల్వేకోచ్ ప్యాక్టర
రుణమాఫీ పేరుతో తెలంగాణ రైతులను రేవంత్ సర్కార్ మరోసారి మోసం చేస్తున్నదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. రైతుబంధు కింద జూన్ నెలలో ఇవ్వాల్సిన నిధులలోంచే …
అర్ధరాత్రి కాలినడకన జనగామకు చేరుకున్న విద్యార్థులుపెంబర్తి మహాత్మాజ్యోతిబాఫూలే హాస్టల్లో ఘటన| జనగామ రూరల్, జూలై 12: సీనియర్ విద్యార్థులు, ఉపాధ్యాయుల వేధింపులు భరించలేక కొందరు విద్
లారీ డ్రైవర్ నిర్లక్షానికి నిండు ప్రాణం బలైంది. రంగారెడ్డి జిల్లా కొత్తూరు వై జంక్షన్ వద్ద ఓ డీసీఎం యూటర్న్ తీసుకుంటున్నది. అదే సమయంలో పైపుల లోడుతో …
కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేల చేరికలు కొనసాగుతున్నాయి. జీహెచ్ఎంసీ పరిధిలోని శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ తన అనుచరులతో కలిసి హస్తం పార్టీలో చేరారు. జూబ్లీహిల్స్లోని త
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నత స్థాయి సమీక్షసమావేశంనిర్వహించనున్నారు.ఈనెల 16న హైదరాబాద్లోని రాష్ట్ర సచివాలయంలో జరుగనున్న ఈ సమావేశంలో అన్ని జిల్లాల కలెక్టర్లు, పోలీస్ కమిషనర్లు, ఎ
మళ్లీ రెండు రోజులుగా పెరుగుతూ పోతున్నా బంగారం ధరలు కొనుగోలుదారులకు బంగారం ధరలు భారీ షాక్ ఇస్తున్నాయి. పసిడి ధరలు తగ్గినట్లే తగ్గి.. మళ్లీ రెండు రోజులుగా …
నొప్పితో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్(73) గురువారం ఉదయం దిల్లీలోని ఎయిమ్స్లో చేరారు. ఆయన్ను పర్యవేక్షణలో ఉంచామని, పరిస్థితి నిలకడగా ఉందని ఆసుపత్రి మీడియా విభాగం ఇన్ఛార్జి …
న్యూఢిల్లీ: బద్రీనాథ్ హైవే ను అధికారులు మూసివేశారు . దీంతో మార్గమధ్యంలో 3వేల మంది యాత్రికులు చిక్కుకుపోయారు. బద్రీనాథ్ హైవేని వరుసగా మూడో రోజులపాటు పోలీసులు మూసివేశారు. …
సికింద్రాబాద్ నుంచి తొలి వందేభారత్ స్లీపర్ రైలు ముంబైకి నడపాలని ప్రతిపాదనల్ని పంపించారు వందేభారత్ స్లీపర్ రైళ్లు పట్టాలెక్కేందుకు సిద్ధమవుతున్నాయి.. వచ్చే నెలలో ఈ రైళ్లను ప్రారంభిం
రాష్ట్రంలో చురుకుగా మారిన నైరుతి రుతుపవనాలు హైదరాబాద్ సహా పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు ఈదురు గాలులతో వర్షాలు కురుస్తాయన్న ఐఎండీ మూడు రోజుల పాటు …
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు ఈడీ కేసులో సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. శుక్రవారం కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్ ను విచారించిన జస్టిస్ సంజీవ్ …
హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. శనివారం హైదరాబాద్లోని రాష్ట్ర సచివాలయంలో జరుగనున్న ఈ సమావేశంలో అన్ని జిల్లాల కలెక్టర్లు, పోలీస
రాష్ట్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల్లో ప్రతి రోజు ఏదో ఒక సమస్య ఉత్పన్నమవుతుంది. నిన్న మొన్నటి వరకు అల్పాహారంలో బల్లులు, కలుషితం ఆహారం తిని అస్వస్థతకు …
ఫిరాయింపులపై కాంగ్రెస్ రెండు నాల్కల వైఖరి ఆస్కార్ విజేతలా రాహుల్ పోజులొద్దు.. రాజ్యాంగ స్ఫూర్తి కాపాడు ఎమ్మెల్యేల కోసం ఇంటింటికీ రేవంత్.. ఫిరాయింపులపై పోరాటమే న్యాయం కోసం …
ముగ్గురు పిల్లలతో కలిసి ఓ తండ్రి ఆత్మహత్యాయత్నం చేశాడు. మార్నింగ్ వాక్కు వెళ్దామని చెప్పి పిల్లలను కారులో ఎక్కించుకున్న తండ్రి.. నేరుగా దగ్గరికి తీసుకెళ్లాడు. కారును వేగంగా …
సీఎం రేవంత్ రెడ్డి మంగళవారం తన సొంత జిల్లా మహబూబ్నగర్లో పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా మంత్రులు, ఎమ్మెల్యేలు ఉన్నతాధికారులతో కలిసి ఉమ్మడి జిల్లా సమీక్ష సమావేశంలో పాల్
హైదరాబాద్ : తెలంగాణలో నిరుద్యోగుల నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. డీఎస్సీ రాతపరీక్షలను మూడు నెలల పాటు వాయిదా వేయాలంటూ డైరెక్టరేట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ కార్యాలయాన్ని నిర
రాష్ట్రంలో రోజురోజుకు కాంగ్రెస్ గుండాల దాడులు పెరిగిపోతున్నాయి. రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తెలంగాణలో శాంతిభద్రతలు క్షిణిస్తున్నాయి. ఆ పార్టీకి వ్యతిరేకంగా పని చే
కొత్తగూడెం : నెహ్రూ బస్తీకి చెందిన కరెంటు ఎలక్ట్రిషన్ రాజు ఇంటి గోడకు ఉన్న రంధ్రంలో పాము పిల్లలు కనిపించడం కలకలం రేపింది. ఎలక్ట్రిషన్ రాజు ఇంటి …
కొల్చారం : మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గ పరిధిలోని కొల్చారం మండలంలో రాష్ట్ర దేవాదాయ అడవి శాఖ మంత్రి కొండా సురేఖ పర్యటనలో ప్రోటోకాల్ వివాదం నెలకొంది. …
` ప్రారంభానికి ముందే బక్రా నదిపై కుప్పకూలిన బ్రిడ్జి ` రూ.కోట్ల ప్రజాధనం నీటిపాలు ` నాణ్యత లోపమే అని మండిపడుతున్న స్థానికులు పాట్నా(జనంసాక్షి):రూ.కోట్లు ఖర్చుపెట్టి నిర్మించిన …
` ఛత్తీస్గఢ్ విద్యుత్ ఒప్పందంతో రూ. 2,600 కోట్ల నష్టం ` జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ ఎదుట కోదండరామ్ ,విద్యుత్ శాఖ మాజీ అధికారి రఘు వెల్లడి …
` ఉద్యోగ,ఉపాధి అంశాలే కీలకం ` ఐటీఐలను ఆధునీకరిస్తాం ` ఇకపై వీటిని ఐటీసీలుగా మారుస్తున్నాం ` ఆధునిక శిక్షణతో యువతకు ఉపాధి కల్పిస్తాం ` టాటా …
నల్లగొండ : రోడ్డు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని నల్లగొండ బైపాస్ రోడ్ బాధితులు ఘోరావ్ చేశారు. బైపాస్ రోడ్డు వల్ల తమ బతుకులు రోడ్డున …
దౌలతాబాద్ జూన్ 14(జనం సాక్షి ) సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం కేంద్రానికి చెందిన రైతు గుండెకాయ గణేష్ 38 s% కిష్టయ్య తన పొలం వద్ద …
మధ్యప్రదేశ్లోని షియోపూర్ జిల్లా ఘటన రోడ్డు ప్రమాదానికి గురైన వ్యక్తిని గుర్తించి అంత్యక్రియలు నిర్వహించిన కుటుంబ సభ్యులు అంత్యక్రియలు జరిగిన 13 రోజుల తర్వాత తన ఫ్యామిలీకి …
తెలంగాణలో గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షకు సంబంధించిన ప్రాథమిక కీని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) విడుదల చేసింది. వెబ్సైట్లో మాస్టర్ ప్రశ్నపత్రంతో పాటు ప్రాథమిక కీ …
హాజరు కానున్న ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు, కేంద్ర సహాయమంత్రులు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఈ ఉదయం 11.27 గంటలకు ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. గన్నవరం …
సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన అనంతరం కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల వెళ్లనున్నారాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఇవాళ (బుధవారం) సాయంత్రం …
మహారాష్ట్రలోని నాగపూర్ లో శిక్షణ పొందుతున్న ఆర్ఎస్ఎస్ క్యాడర్ ను ఉద్దేశించి ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ప్రసంగించారు. ప్రజా సేవకులకు అహంకారం ఉండరాదని, నిజమైన సేవకుడు …
నైరుతి రుతిపవనాల ప్రభావంతో దేశంలోని దక్షిణాది రాష్ట్రాలు కాస్త చల్లబడగా.. ఉత్తరాది రాష్ట్రాలు మాత్రం ఎండలతో తుకతుక ఉడికిపోతున్నాయి. ఉత్తర భారతంలో వేడి గాలుల ప్రభావం ఇంకా …
వరుస ఉగ్రదాడులతో జమ్మూకశ్మీర్లో కలకలం రేగుతోంది. బుధవారం దోడా జిల్లాలో ఆర్మీకి చెందిన తాత్కాలిక స్థావరంపై ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో ఐదుగురు సైనికులు, ఓ …
ఏపీ ఈఏపీసెట్ ఫలితాల్లో తెలంగాణకు చెందిన విద్యార్థి యెల్లు శ్రీశాంత్రెడ్డి సత్తా చాటాడు. అగ్రికల్చర్ ఇంజినీరింగ్ విభాగంలో శ్రీశాంత్రెడ్డి ప్రథమ ర్యాంకు సాధించాడు. మంగళవారం అమరా
తన మంత్రివర్గంలో బీసీలకు, మహిళలకు టీడీపీ కూటమి సారథి చంద్రబాబు అధిక ప్రాధాన్యమిచ్చారు. అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, అనగాని సత్యప్రసాద్, కొలుసు పార్థసారథి సహా 8 మంది …
మరి కొన్ని గంటల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఉదయం 11.27 గంటలకు సీఎంగా నాలుగవ సారి ఆయన ప్రమాణం …
దేశంలో రెండో కేసు ధ్రువీకరించిన డబ్ల్యూహెచ్ఓ వైనం పశ్చిమ బెంగాల్లో బర్డ్ ఫ్లూ బారినపడ్డ నాలుగేళ్ల బాలుడు ఫిబ్రవరిలో ఆసుపత్రిలో చేరిక, మూడు నెలల అనంతరం డిశ్చార్జ్ …