యాదాద్రి భువనగిరి బ్యూరో. జనం సాక్షి స్వతంత్ర భారత వజ్రోత్సవాల సందర్భంగా ఫ్రీడం ర్యాలీని యాదగిరిగుట్ట మున్సిపల్ కార్యాలయం నుండి స్థానిక సంస్థల అడిషనల్ కలెక్టర్ దీపక్ తివారీ ప్రారంభి
రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్ పల్లి పొన్నం ప్రభాకర్ చేపట్టిన పాదయాత్ర ఐదవ రోజు శనవారం చొప్పదండి నియోజకవర్గం బోయిన్ పల్లి లో సాగింది .ఆయనతోపాటు చొప్పదండి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ
పట్టణ సుందరీకరణకు మార్గం సుగమం ముందెన్నడూ లేని రీతిలో అభివృద్ధి ప్రణాళిక ఇప్పటికే మౌలికసదుపాయాల కల్పనలో నల్లగొండ భేష్ పానగల్లు ఛాయా సోమేశ్వరాలయం& పచ్చలసోమేశ్వరాలయం,వేంకటేశ్వరస్వామ
పెద్దవంగర ఆగష్టు13(జనంసాక్షి): భారతదేశ స్వరాజ్య పాలన 75 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్బంగా “ఆజాది కా అమృత్ మహోత్సవ్” లో భాగంగా పెద్దవంగర పోలీస్ ఆధ్వర్యంలో శనివారం మండల కేంద్రం తో పాటు అన్
ఆత్మకూర్(ఎం) ఆగస్టు 13 (జనంసాక్షి) ఆత్మకూరు మండలంలోని రాఘవాపురం గ్రామపంచాయతీ లో 75 వజ్రోత్సవాలు సందర్భంగా సర్పంచ్ దొండ కమలమ్మ రాంరెడ్డి ఆధ్వర్యంలో గ్రామస్తులతో ర్యాలీ నిర్వహించారు ఈ సందర
ఖమ్మం ఆగస్థు 13. భారత దేశ స్వాతంత్ర్య వజ్రోత్సవ వేడుకలు (75 సంవత్సరాల సంబరాల వేడుకల) సందర్భంగా ఖమ్మంలో శనివారం అధికారికంగా ఏర్పాటు చేసిన మహా ర్యాలీలో మరియు అంబేద్కర్ విగ్రహం వద్ద ఏర్పాటు క
నర్సింహులపేట ఆగస్టు 13 (జనం సాక్షి) స్వతంత్ర భారత వజ్రోత్సవ కార్యక్రమాలలో ప్రతి ఒక్కరూ పాలుపంచుకోవాలని కొమ్ములవంచ గ్రామ సర్పంచ్ దాస రోజు వెంకటేశ్వర్లు ప్రజలకు పిలుపునిచ్చారు. స్వతంత్ర
తాండూర్ ఆగస్టు 13 (జనంసాక్షి) తాండూర్ మండల పరిధిలోని రాజీవ్ నగర్ గ్రామపంచాయతీ లో 75 వజ్రోత్సవాలు సందర్భంగా సర్పంచ్ క్రిస్టోఫర్ ఆధ్వర్యంలో గ్రామస్తులతో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సర
వరంగల్ ఈస్ట్, ఆగస్టు 13(జనం సాక్షి) స్వాతంత్ర దినోత్సవ వజ్రోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించుకుని దేశభక్తిని చాటుకోవాలని 42 వడివిజన్ కార్పొరేటర్ గుండు చందన పూర్ణచందర్అన్నారు. తేశనివారం 42వ డ
జూలూరుపాడు, ఆగష్టు 13, జనంసాక్షి: స్వతంత్ర భారత వజోత్సవాలను పురస్కరించుకొని జూలూరుపాడు మండల కేంద్రంలో సెయింట్ ఆన్స్ స్కూల్ నుంచి పోలీస్ స్టేషన్ వరకు శనివారం నిర్వహించిన ఫ్రీడం ర్యాలీ క
ఝరాసంగం ఆగస్టు 13 (జనంసాక్షి) మండల పరిధిలోని ఈదులపల్లి గ్రామంలో 75 వజ్రోత్సవాలు సందర్భంగా సర్పంచ్ బస్వరాజ్ పాటిల్ ఆధ్వర్యంలో గ్రామస్తులతో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లా
బూర్గంపహాడ్ ఆగస్టు12 (జనంసాక్షి) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, బూర్గంపహాడ్ మండల కేంద్రం, మండల పరిధిలోని రెడ్డిపాలెం, సంజీవరెడ్డి పాలెం, సారపాక, మోతే, ఇరువెండి గ్రామాల ప్రముఖులకు రైతు నాయక
బయ్యారం,ఆగష్టు13(జనంసాక్షి): భారతదేశ స్వరాజ్య పాలన 75 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్బంగా “ఆజాది కా అమృత్ మహోత్సవ్” లో భాగంగా బయ్యారం పోలీస్ ఆధ్వర్యంలో సోమవారం ర్యాలీ నిర్వహించారు.జాతి ఐక
జనంసాక్షి / చిగురుమామిడి – ఆగష్టు 13. మండలంలోని ఇందుర్థి గ్రామ పంచాయతీ వార్డు సభ్యుడు, తెరాసవి హుస్నాబాద్ నియోజక వర్గ నాయకులు చెల్పూరి విష్ణమాచారి జన్మదిన వేడుకలు శుక్రవారం రాత్రి ఘనంగా
` ప్రైవేటు కడుపుకోతలపై కేసీఆర్ కన్నెర్ర ` కాసులకు కక్కుర్తిపడే దవాఖానల కోతలకు వాతే.. ` ప్రతీ సిజేరియన్పై వివరణ ఇవ్వాల్సిందే… జగిత్యాల ప్రతినిధి(జనంసాక్షి):తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావంతో
ఘట్కేసర్ ఆగస్టు 12(జనం సాక్షి) ఘట్కేసర్ మండల్ పరిధిలోని ఎదులాబాద్ ప్రభుత్వ పాఠశాలలో గురువారం రోజున సుమారు 300 మంది విద్యార్థినీ, విద్యార్థులకు ఏకరూప దుస్తులను (యూనిఫామ్స్) స్థానిక కాంగ్రె
మల్దకల్ ఆగస్టు 12 (జనంసాక్షి) మండల కేంద్రంలోని తహసిల్దార్ కార్యాలయంలో శుక్రవారం నూతన తహసిల్దార్ హరికృష్ణను మల్దకల్ సింగిల్ విండో చైర్మన్ తిమ్మారెడ్డి, రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షుడు
ఎస్సై కావలి రాజు బదిలీ వెనక ఆంతర్యం ఏమిటి..? ఊరుకొండ, ఆగస్టు 12 (జనం సాక్షి): ఊరుకొండ మండల నూతన ఎస్సైగా లక్ష్మణ్ శుక్రవారం బాధ్యతలు తీసుకున్నట్లు తెలిపారు. ఊరుకొండ మండల ఎస్సైగా గత మూడు నెలలు
బిజెపి గిరిజన మోర్చ జిల్లా ప్రధాన కార్యదర్శి కే. రాంజీ రాథోడ్. తాండూరు అగస్టు 12(జనంసాక్షి)భిన్నత్వంలో ఏకత్వం భారత దేశ జాతీయ సమైక్యతకు నిదర్శనం అని బిజెపి గిరిజన మోర్చ జిల్లా ప్రధాన కార్
మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి వివిధ స్థాయిల ప్రజా ప్రతినిధులు హాజరు కానున్నారు శివ్వంపేట ఆగస్ట్ 12 జనంసాక్షి : భగలాముఖి శక్తిపీఠము ఎంత ప్రభావంతమైనదో ఎంత శక్తివంతమైనదో ఎంత ప్రాచుర్యం కలిగినద
రుద్రూర్ (జనంసాక్షి): రుద్రూర్ మండల కేంద్రంలో స్వాతంత్ర వజ్రోత్సవ సంబురం నెలకొంది. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏండ్లు పూర్తవుతున్న సందర్భంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వలు వేడుకలను ఘనంగ
డోర్నకల్ ఆగస్ట్ 12 పూర్వీకుల నుంచి అరాధిస్తునా గ్రామీణ ముత్యాలమ్మ గుడిని నూతనంగా ప్రారంభించడంలో తమ వంతు సహాయ సహకారాలు అందిస్తున్నట్లు కాంగ్రెస్ ఎస్టీ సెల్ మండలాధ్యక్షులు బానోతు రాము
సూర్యాపేట ప్రతినిధి (జనంసాక్షి):పెన్ పహాడ్ మండల పరిధిలోని అనంతారం గ్రామానికి చెందిన మామిడి అనిత, శంకర్ కుమార్తె మామిడి తేజస్విని అగ్రికల్చర్ బీఎస్సీ చదివేందుకు అర్హత సాధించింది.నిరుప
కరకగూడెం,ఆగస్టు12(జనంసాక్షి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలం సమత్ భట్టుపల్లి గ్రామపంచాయతీ లోని తన స్వగ్రామమైన కుర్నవల్లిలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ పినపాక శాసనసభ్యుల
మునుగోడు ఆగస్టు12(జనంసాక్షి): మండలంలోని సింగారం శివారులో ఈనెల 4వ తేదీన జరిగిన కాల్పుల ఘటన కేసును ఛేదించిన మునుగోడు పోలీసులు.స్థానిక ఎస్సై డి.సతీష్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం బాధితుడు
టేకులపల్లి ఆగస్టు 12( జనం సాక్షి ): 75వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వతంత్ర భారత వజ్రోత్సవాలు కార్యక్రమాలలో భాగంగా శనివారం ఉదయం 11:30 గంటలకు పోల
రాయికోడ్ లో జాతీయ సమాఖ్య రక్షాబంధన్ సంగారెడ్డి జిల్లా రాయికోడ్ మండల కేంద్రంలోని మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో 75వ స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా జాతీయ సమాఖ్య రక్షాబంధన్ సంధర్బంగా
శివ్వంపేట ఆగస్ట్ 12 జనంసాక్షి : శివ్వంపేట మండలం పాంబండ గ్రామ సర్పంచ్ తలారి శివులు గత కొన్నాలుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. పార్టీ శ్రేణుల ద్వారా ఈ విషయం తెలుసుకున్న జడ్పీటీసీ పబ్బా మహే
19వ రోజుకు చేరుకున్న విఆర్ఎల సమ్మె- కాటారం ఆగస్టు13(జనంసాక్షి)రక్ష బంధ న్ సందర్భంగా గ్రామ రెవెన్యూ సహాయ కుల 19వ రోజున సమ్మె చేరుకుంది శిబిరం ముందు మహిళా వి.అర్.ఎ లు ప్రజలకు రాఖీలు కట్టి తమ పోర
లింగంపేట్ 12 ఆగస్టు (జనంసాక్షి) లింగంపేట్ మండలంలోని లింగంపల్లి కుర్దు గ్రామంలో శుక్రవారం 75 వ స్వాతంత్ర వజ్రోత్సవంలో భాగంగా లింగంపేట్ ఎంపీడీవో పర్బన్న,గ్రామ సర్పంచ్ బండి రాజకీయాలకు గ్రా
– కరకగూడెం ఎస్సై నాగబిక్షం. కరకగూడెం,ఆగస్టు12 (జనంసాక్షి): వాహనదారులు క్రమం తప్పకుండా రోడ్డు నియమ నిబంధనలు పాటించాలని కరకగూడెం ఎస్సై నాగబిక్షం అన్నారు. ఈ మేరకు ఆయన శుక్రవారం మండలంలోని పల
టేకులపల్లి సిఐ ఆన్తోటి వెంకటేశ్వరరావు టేకులపల్లి ఆగస్టు 12( జనం సాక్షి ): 75వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వతంత్ర భారత వజ్రోత్సవాలు కార్యక్
పినపాక నియోజకవర్గం ఆగష్టు 12 (జనం సాక్షి): మణుగూరు లోని మండల సమైక్య భవన్లో రాఖీ పౌర్ణమి సందర్బంగా శుక్రవారం మణుగూరు మండల జడ్పిటిసి పోశం నరసింహారావుకి కుల మతాలకు అతీతంగా గిరిజన, గిరిజనేతర
నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి, ఆగష్టు 12(జనంసాక్షి): రాఖీ పూర్ణిమ పండుగను జిల్లా వ్యాప్తంగా ఆనందోత్సాహాల తో ఘనంగా జరుపు కున్నారు.రాఖీ పౌర్ణమి సందర్భంగా గ్రామాల్లో ఆడపడుచులు వారి సోదరుల
సమైక్యతను చాటుకునేలా రక్షాబంధన్సమైక్యతను చాటుకునేలా రక్షాబంధన్ * వికలాంగులకు పండ్లు పంపిణీ * ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి * జిల్లా అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్ కరీంనగర్ బ్యూరో ( జనం సా
గద్వాల ఆర్ సి. (జనం సాక్షి) ఆగస్ట్ 12 .గద్వాలలోని నల సోమభూపాలుడు(నలసోమనాద్రి) పరిపాలించిన కోట మరియు మహారాజు కట్టించిన కట్టడాలను సంరక్షించి భావి తరాలకు వారి యొక్క వైభవాన్ని చాటి చెప్పాలనీ ఈ
ఈనెల 13న విగ్రహల ప్రతిష్ట, అన్నదాన కార్యక్రమం.. చిగురుమామిడి (జనంసాక్షి) ఆగష్టు 12: కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం ముదిమాణిక్యం గ్రామంలోని అభయ ఆంజనేయ స్వామి ఆలయ పునర్నిర్మాణంలో భాగంగా
జహీరాబాద్ ఆగస్టు 12 (జనంసాక్షి) ఈనెల 17న హైదరాబాదులో తెలంగాణ ఎరుకల సంఘం భవనం శంకుస్థాపన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎరుకల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి నిమ్మల కిష్టయ్య కోరారు. శుక్రవ
ఇటిక్యాల(జనంసాక్షి) అగస్టు 12: మండల కేంద్రంతోపాటు ఆర్. గార్లపాడు, బి. వీరాపురం, సాసనూలు, షేక్ పల్లి, ధర్మవరం, కోదండపురం, ఎర్రవల్లి చౌరస్తా, కొండపేట, బీచ్ పల్లి, కొండేరు, జింకలపల్లి, మునగాల తదిత
చేర్యాల (జనంసాక్షి) ఆగస్టు 12 : ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు మేరకు ఆజాది అమృత్ మహోత్సవ ఉత్సవాలలో భాగంగా శుక్రవారం చేర్యాల మండల కేంద్రంలో తపాల శాఖ ఆధ్వర్యంలో స్థానిక పోస్టు ఆఫీస్ నుండి కొత్
ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి. నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి, ఆగష్టు 12(జనంసాక్షి): భారతదేశంలో అనాదిగా సంస్కృతి సంప్రదాయాలు ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలుస్తాయి అని, వీటిని పరిరక్షించు
పినపాక నియోజకవర్గం ఆగష్టు 12 (జనం సాక్షి): మణుగూరు లోని మండల సమైక్య భవన్లో రాఖీ పౌర్ణమి సందర్బంగా శుక్రవారం మణుగూరు మండల జడ్పిటిసి పోశం నరసింహారావుకి కుల మతాలకు అతీతంగా గిరిజన, గిరిజనేతర
మోమిన్ పేట ఆగస్టు 12 జనం సాక్షి రాఖీ పండుగ పర్వదినాన్ని పురస్కరించుకుని గ్రామ ప్రజలకు తెలంగాణ సర్పంచుల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు, సర్పంచ్ కొనింటి సురేష్ శుభాకాంక్షలు తెలిపారు. శుక్ర
డా. సత్యం శ్రీరంగం కూకట్ పల్లి జనంసాక్షి రాఖి పౌర్ణమి రక్షా బంధన్ సందర్భంగా కూకట్ పల్లి నియోజకవర్గం మహిళా కాంగ్రెస్ నాయకురాలు టిపిసిసి అధికార ప్రతినిధి డా. సత్యం శ్రీరంగం కార్యాలయంలో క
అల్వాల్ (జనంసాక్షి) ఆగస్టు 12 అల్వాల్ సర్కిల్ ఓల్డ్ ఆల్వాల్ శ్రీ లక్ష్మీ నగర్ కాలనీ లో స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా శ్రీ లక్ష్మీ నగర్ కాలనీ అధ్యక్షులు బి నాగ
;బిజెపి రాష్ట్ర నేత, మాజీ విండో చైర్మన్ కొలను శంకర్ రెడ్డి ఎల్బీ నగర్ ( జననం సాక్షి )ప్రతి పౌరుడి ఇంటి పైన జాతీయ పతాకాన్ని ఎగురవేసి దేశభక్తిని చాటలని బిజెపి రాష్ట్ర నేత, మాజీ విండో చైర్మన్
గరిడేపల్లి, ఆగస్టు 12 (జనం సాక్షి): అన్నా చెల్లెళ్ళు అక్కా తమ్ముళ్లు అనుబంధానికి ఆప్యాయతలకు నిదర్శనం రక్షాబంధన్ అని అంగన్వాడీ టీచర్ పోకల వెంకమ్మ అన్నారు.మండలంలోని గానుగబండ అంగన్వాడీ కేం
నాచారం(జనంసాక్షి): మల్లాపూర్ వార్డ్ కార్యాలయంలో రాఖీ పౌర్ణమి సందర్బంగా టీఆర్ఎస్ సీనియర్ నాయకురాళ్లు చింతపల్లి ఆండాలు , బూరుగు సుశీల, ఎం.డి పర్వీన్, ఎం.డి రహేనా స్థానిక మహిళలు స్థానిక కార
పినపాక నియోజకవర్గం ఆగష్టు 12 (జనం సాక్షి); మణుగూరు.గుట్టమల్లారం. శ్రీ శ్రీ శ్రీ పంచముఖ వేద గాయత్రి మాత ఆలయం లో ఆలయ వ్యవస్థాపకులు దయానిధి అక్కినేపల్లి వసంతాచార్యులు, ఆలయ అర్చకులు అక్కినేపల
ఫోటో రైటప్: ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యకు స్వీట్ తినిపిస్తున్న మున్సిపల్ చైర్మన్ జక్కుల శ్వేతా. బెల్లంపల్లి, ఆగస్టు12, (జనంసాక్షి) బెల్లంపల్లి పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శు
జనంసాక్షి/ చిగురుమామిడి – ఆగష్టు 12: సోదరీమణులు, సోదరుల మధ్య ప్రేమానురాగాలకు ప్రతీక అయిన రక్షాబంధన్ (రాఖీ పౌర్ణమి) వేడుకలు మండలంలోని 17 గ్రామాల్లో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. వయసు తారతమ
జహీరాబాద్ ఆగస్టు 12( జనంసాక్షి ) జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం లో పనిచేస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్లు జాయిన్ కావడం జరిగిందని దీంతో వారు హర్షం వ్యక్తం చేస్తూ శుక్రవారం జహీరాబాద్ లోని ఎమ్మేల్
-జెడ్పి చైర్ పర్సన్ సరితమ్మ…. పవిత్ర రక్షాబంధన్ ( రాఖీ పౌర్ణమి) సందర్బంగా సోదరీమణులు తమ సోదరుడికి ఆప్యాయంగా రాఖీ కడుతూ పండుగను ఘనంగా జరుపుకుంటారు.ఈ సందర్బంగా గద్వాల ఎమ్మెల్యే బండ్ల జ్యో
సత్యమన్నకు ఘన నివాళులు… – కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు తిరుపతి రెడ్డి. ఊరుకొండ, ఆగస్టు 12 (జనం సాక్షి): బడుగు బలహీన వర్గాల పేద ప్రజల కోసం దివంగత మాజీ శాసనసభ్యులు ఎర్ర సత్యం చేసిన సేవలు చ
రక్షా బంధన్ వేడుకలు ప్రగతి భవన్ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు అధికారిక నివాసంలో శుక్రవారం ఘనంగా జరిగాయి. రాఖీ పండుగ సందర్భంగా ప్రేమ ఆప్యాయతలు, సహోదర భావాలు వెల్లివిరిసాయి. సోదరీమణుల
నాచారం(జనంసాక్షి): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వాతంత్ర వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా నేడు ఉదయం 10.30 గంటల కు ఫస్ట్ ఫేస్ ప్లే గ్రౌండ్ నుండి ఫ్రీడమ్ ర్యాలీ మొదలౌతుంద
గాంధారి జనంసాక్షి ఆగస్టు 12 ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల సురేందర్ ఆదేశానుసారం మెరకు పిస్కిల్ గుట్ట గ్రామంలో CC రోడ్ శంకుస్థపన చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో డైరెక్టర్ సాయికుమార్, AMC వైస్ చై
తాండూరు మార్కెట్ కమిటీ చైర్మన్ విఠల్ నాయక్. తాండూరు ఆగస్టు 12 (జనంసాక్షి) తాండూరు పట్టణం ఆదర్శనగర్ పాత కుంట లో వెలిసిన శ్రీ కట్ట మైసమ్మ ఆలయం నిర్మాణానికి తాండూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ వి
తాండూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ విఠల్ నాయక్. తాండూరు జులై 12(జనంసాక్షి)దైవచింతన తోనే మానవ జన్మ సార్థకం అవుతుందని తాండూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ విఠల్ నాయక్ అన్నారు. శుక్రవారం రాఖీ పౌర్ణమి
-బీసీ విద్యార్థి సంక్షేమ సంఘం ఉమ్మడి జిల్లా కన్వీనర్ డి. అరవింద్ చారి. -బీసి సంఘం ఆధ్వర్యంలో ఎర్రసత్యం 27వ వర్ధంతి. నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి, ఆగష్టు12(జనంసాక్షి): నాగర్ కర్నూల్ జిల్లా క
మేడ్చల్(జనంసాక్షి) : మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లాలో నూతనంగా నిర్మించిన కలెక్టరేట్ భవనాన్ని ఈనెల 17న రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు ప్రారంభించనున్న నేపథ్యంలో అందుకు అవస
భువనగిరి. జనం సాక్షి. భువనగిరి పట్టణ 23వ వార్డులో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాఖీ పౌర్ణమి సందర్భంగా మున్సిపల్ పారిశుద్ధ కార్మికులతో రక్షాబంధన్ పండుగను జరుపుకున్న స్థానిక కౌన్సిలర్ పడ
మిర్యాలగూడ. జనం సాక్షి జిల్లా ఏర్పాటుకు అన్ని అవకాశాలు ఉన్నా ఏర్పాటుకు నోచుకోని మిర్యాలగూడ జిల్లా ఏర్పాటు ఉద్యమానికి పాస్టర్ ల సంఘం సంపూర్ణ మద్దతు తెలుపుతున్నట్టు పాస్టర్ల అసోసియేషన
పాల్గొన్న మున్సిపల్ ఫ్లోర్ లీడర్ ప్రమోద్ కుమార్* భువనగిరి. జనం సాక్షి 26 వ వార్డు కౌన్సిలర్ ఈరపాక నర్సింహ 75వ జాతీయ సమైక్యత వజ్రోత్సవాల్లో భాగంగా శుక్రవారం సమైక్యత రక్షాబంధన్ కార్యక్రమాన
26వ వార్డు కౌన్సిలర్ మంకాళ్ రాఘవేందర్. తాండూరు ఆగస్టు 11 (జనం సాక్షి) వార్డు ప్రజలు ప్రతి ఒక్కరూ తమ తమ ఇళ్ల పై మువ్వన్నెల జెండాను ఎగుర వేస్తూ దేశభక్తిని చాటాలని 26వ వార్డు కౌన్సిలర్ మంకాళ్ రా
ఏరియా హాస్పిటల్ డాక్టర్ గుడిశెల రాజా రమేష్ బాబు సోదరి గోడిశెల సురేఖ రాజ్ వర్ధంతి సందర్బంగా సింగరేణి ఏరియా ఆసుపత్రి రోగులకు, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వారి ఆనంద నిలయంలోని వృద్ధులకు, అన
అలంపూర్ ఆగష్టు 12 జనంసాక్షి అలంపూర్ మున్సిపాలిటీలో టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రివర్యులు కేటీఆర్ పిలుపు మేరకు కేసిఆర్ చిత్రపటానికి అలంపూర్ కేజీవీబీ విద్యార్థులతో శుక్ర
జనం సాక్షి.రాజపేట స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు ఉత్సవాలు జరుపుకుంటున్న ఈ వేళలో ఇప్పటి కూడా కొన్ని గ్రామాలలో పూరి గుడిసెలోని నివాసము ఉంటున్నారు అలాంటి వారిలో కొందరు రాజపేట మండలంలోని కా
రామకృష్ణాపూర్, (జనంసాక్షి): స్వతంత్ర భారత వజ్రోత్సవాల కార్యక్రమం లో భాగంగా శుక్రవారం రామకృష్ణాపూర్ పట్టణములోని యువకులకు కబడ్డీ, వాలీబాల్, లాంగ్ జంప్ టగ్ ఆఫ్ వార్,మొదలగు క్రీడలు రామకృష్
యాలాల మండల ఎంపీపీ బాలేశ్వర గుప్తా. తాండూరు అగస్టు 12(జనంసాక్షి)అన్నా చెల్లి ఆత్మీయ బంధానికి ప్రతీక రక్షాబంధన్ అని యాలాల మండల ఎంపీపీ బాలేశ్వర గుప్తా పేర్కొన్నారు.శుక్రవారం మండల కేంద్రంల
మిర్యాలగూడ. జనం సాక్షి. జాతీయ సమైక్యత రక్షాబంధన్ కార్యక్రమంలో భాగంగా మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ నూకల సరళ హనుమంత రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు.. కార్యక్రమంలో అధ్యక్షులు. నూకల
దోమ, జనం సాక్షి. దోమ మండల పరిధిలోని గొడుగోనిపల్లి గ్రామంలో ఇన్నాళ్ళు బియ్యం కోట లేక దోర్నాల్ పల్లి వెళ్లి ఇబ్బంది పడుతు తెచ్చుకునివారు..MLA మహేష్ రెడ్డి గారి సహకారంతో ఇప్పుడు గొడుగోనిపల్
★3సంవత్సరాలుగా ఐదు తరగతులకు ఒకే టీచర్ బోధన. ★పట్టించుకోని సంబంధిత ప్రభుత్వ అధికారులు ★కుంటునబడుతున్న కల్వరాల్ ప్రాథమిక పాఠశాల. ★దీంతో ప్రైవేట్ స్కూల్ వైపు మొగ్గుచూపుతున్న తల్లిదండ్ర
రాయికోడ్ జనం సాక్షి ఆగస్టు 12 రాయికోడ్ మండల కేంద్రంలో గురువారం నాడు పోలీస్ స్టేషన్లో ఎస్ ఐ ఏడు కొండలు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు.శాలువాతో సన్మానించి కేక్ కట్ చేసి శుభాకాంక్షలు త
ఏటూరునాగారం,ఆగస్టు12(జనంసాక్షి):- ఏటూరునాగారం మండలం, రామన్నగూడెం లో పీఎం కిసాన్ అప్లికేషన్స్ తీసుకోవడం జరిగింది. దీనికి చివరి తేదీ ఆగస్టు 15వ తారీకు వరకు ఉందని తెలియజేశారు.అర్వులైన రైతులు
వెయ్యి అడుగుల త్రివర్ణ పతాకం ఊరేగింపు నిర్వహించిన పూర్వ ఏబీవీపీ నాయకులు ఎల్లారెడ్డి 11 ఆగస్ట్. ( జనం సాక్షి ), 75 సంవత్సరాల స్వతంత్ర దినోత్సవం సందర్భంగా ఏబీవీపీ పూర్వ విద్యార్థులు ఘనంగా ఆజ
వనపర్తి: ఆగస్టు 12 ( జనం సాక్షి )వనపర్తి మున్సిపాలిటీ పరిధి 20వ వార్డు గాంధీనగర్ 40 ఫీట్ల రోడ్డు లో గల జక్కుల చిట్టమ్మ భర్త జక్కుల కృష్ణయ్య ఇల్లు గురువారం వర్షాలకు కూలిపోయింది 28 ఏళ్లుగా వాళ్ల
మిర్యాలగూడ. జనం సాక్షి తెలంగాణలో అన్యాయానికి గురైన మిర్యాలగూడ జిల్లా ఏర్పాటే ఏకైక లక్ష్యంగా విద్యార్థి యువజన సంఘాలు ముందుకు వెళ్తాయని బీసీ యువజన విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ త
జిల్లా యస్.పి రెమా రాజేశ్వరి నల్గొండ బ్యూరో. జనం సాక్షి గురువారం జిల్లా కలెక్టర్ కార్యాలయం లోని ఉదయాదిత్య భవనం లో ఉమెన్ సేఫ్టీ వింగ్ తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖ మరియు విద్యా శాఖ వారి అధ్వ
రుద్రూర్ (జనంసాక్షి): రుద్రూర్ మండల కేంద్రంలో స్వతంత్ర వజ్రోత్సవ సంబురం నెలకొంది. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏండ్లు పూర్తవుతున్న సందర్భంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వలు వేడుకలను ఘనంగా
ఎమ్మెల్సీ కవితను కలిసి రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపిన ఫీల్డ్ అసిస్టెంట్లు తమను విధుల్లో చేరాలని ఆదేశించిన సీఎం కేసీఆర్ గారికి ఫీల్డ్ అసిసెంట్లు కృతజ్ఞతలు తెలిపారు. ఎమ్మెల్
ఇంగ్లండ్ లోని బర్మింగ్ హామ్ లో జరిగిన కామన్వెల్త్ క్రీడల్లో తెలంగాణ రాష్ట్రం పోషించిన పాత్ర, సాధించిన విజయాలపట్ల క్రీడాశాఖ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ ను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు
గౌరవ సీఎం కేసీఆర్ గారు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని తెలంగాణ రాష్ట్ర ప్రజలు సుఖసంతోషాలతో సుభిక్షంగా ఉండాలని అమ్మ వారికి బోనం సమర్పించి మొక్కులు చెల్లించుకున్న రాష్ట్ర పర్యా
రాష్ట్రంలోని ప్రతీ మహిళను సొంత ఆడపడుచులా భావిస్తున్నాం • రాఖీపండుగ సందర్భంగా కేసీఆర్ చిత్రపటానికి మహిళలు రాఖీ కట్టాలి • సీఎం కేసీఆర్ హయాంలో పదిరెట్లు పెరిగిన పెన్షన్ • రాఖీపండుగ సంద
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన మొదటి సంవత్సరం 2014-15లో రాష్ట్రం యొక్క ఆదాయం 62 వేల కోట్లు ఉండగా, గత సంవత్సరానికి 1 లక్షా 84వేల కోట్లు వరకు పెరగడం జరిగింది. అంటే ఏడేండ్లలోనే తెలంగాణ రాష్ట్రం మూడు రెట్
తనకు తెలంగాణ మీడియా అకాడెమీ చైర్మన్ గా మరోసారి అవకాశం కల్పించినందుకు, ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కె.చంద్ర శేఖర్ రావు గారిని మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలియజేస్తున్న మీడియా అకాడ
రాష్ట్రం సాధించిన ప్రగతి కేంద్ర ప్రభుత్వం కూడా సాధించి ఉంటే, రాష్ట్ర జీఎస్డీపీ మరో 3 లక్షల కోట్లు పెరిగి, 14.50 లక్షల కోట్లకు చేరుకునేదని సీఎం కేసిఆర్ అభిప్రాయపడ్డారు.రాష్ట్రం సాధించిన ప్ర
ఈ ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర యొక్క ఆదాయంలో 15.3శాతం వృద్ధి రేటు నమోదైనట్లు అధికారులు తెలిపారు.ఈ ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర యొక్క ఆదాయంలో 15.3శాతం వృద్ధి రేటు నమోదైనట్లు అధికారులు తెలిపారు. •
జీవో 58, 59 కింద పేదలకు పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని చీఫ్ సెక్రటరీ గారికి ఆదేశం.జీవో 58, 59 కింద పేదలకు పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని చీఫ్ సెక్రటరీ గారికి ఆదేశం.