` చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచిన నేత హైదరాబాద్(జనంసాక్షి): ఉమ్మడి ఆంధప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్ రావు (90) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న భాస్కర్ …
` జనం ఇక్కట్లు.. ` డిపోల ముందు ధర్నాలతో కార్మికుల నిరసన ` నగరంలో అద్దె బస్సులను ఉచితంగా తిప్పిన ప్రభుత్వం ` చాన్నాళ్లకు ఆటోలు, క్యాబ్లకు …
` తెలంగాణ సర్కారుకు హైకోర్టు ఆదేశం ` కేసీఆర్,హరీశ్లకు భారీ ఊరట ` కమిషన్ నివేదికను నిలిపివేసిన ధర్మాసనం హైదరాబాద్(జనంసాక్షి):కాళేశ్వరం ప్రాజెక్ట్కు సంబంధించి మాజీ సీఎం కేసీఆర్, …
ఉర్కొండ ఏప్రిల్ 22, ( జనం సాక్షి ) ;అకాల వర్షంతో పిడుగుపాటుకు రెండు జెర్సీ ఆవులు మృతి చెందిన సంఘటన మండలములో చోటు చేసుకుంది. వివరాల్లోకి …
దళిత సంఘాలు సన్మానం గంభీరావుపేట ఏప్రిల్ 21 (జనం సాక్షి): గంభీరావుపేట మండల కేంద్రానికి చెందిన తిరిగి సాయి చాందిని విడుదలైనటువంటి ఫలితాల్లో జేఈఈ మెయిన్స్ లో …
పి.వై.ఎల్ జిల్లా మహాసభలో కోలా లక్ష్మీ నారాయణ భూదాన్ పోచంపల్లి, ఏప్రిల్ 22 (జనం సాక్షి): దేశంలో, రాష్ట్రంలో గంజాయి, మత్తు …
తుర్కపల్లి, ఏప్రిల్ 21 జనం సాక్షిసుశ్రుత గ్రామీణ వైద్యుల సంఘం తొమ్మిదో వార్షికోత్సవ మహాసభను విజయవంతం చేయాలని జిల్లా అధ్యక్షుడు అంబటి చెన్న కిష్టయ్య తెలిపారు.మంగళవారం తుర్కపల్లి …
ఖమ్మం, ఏప్రిల్ 21, (జనంసాక్షి) : ఖమ్మం పట్టణంలోని స్వయంభూ క్షేత్రమైన శ్రీ సంభాద్రి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం (గుట్ట)లో ఈ నెల 28 నుండి మే …
జడ్చర్ల, ఏప్రిల్ 21 (జనంసాక్షి): కుటుంబ యజమానిని కోల్పోయిన పేద కుటుంబాలను ఆదుకునేందుకు ప్రభుత్వం ‘జాతీయ కుటుంబ ప్రయోజన పథకం కింద రూ. 20 వేల …
జయశంకర్ భూపాలపల్లి బ్యూరో, (జనంసాక్షి):జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలంలోని భాగిర్తిపేట క్రాస్ నుండి బుద్ధారం గ్రామం వరకు నిర్మాణంలో ఉన్న రోడ్డు పనులను భూపాలపల్లి ఎమ్మెల్యే …
పార్టీ వీడే యోచనలో లింగోజి కిరణ్ కుమార్ రాజకీయాల్లో పెరిగిన ఉత్కంఠ చండూరు,ఏప్రిల్ 21 ( జనంసాక్షి) నల్గొండ జిల్లా రాజకీయాల్లో, ముఖ్యంగా మునుగోడు నియోజకవర్గంలోని చండూరు …
జయశంకర్ భూపాలపల్లి బ్యూరో, (జనంసాక్షి):రాష్ట్ర ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డిని సోమవారం రాత్రి భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు, పద్మ దంపతులు శాలువాతో సన్మానించారు. జయశంకర
మల్కాజిగిరి ఏప్రిల్ 21(జనంసాక్షి) మౌలాలి సర్కిల్ పరిధిలోని సుధా నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రం వద్ద సోమవారం అక్షయ తృతీయ పురస్కరించుకుని మజ్జిగ …
లోక్సభ 131వ రాజ్యాంగ సవరణ బిల్లును తిరస్కరించడం దేశ ప్రజల విజయం. ఈ బిల్లు పూర్తిగా అసంబద్ధమైంది. మహిళా రిజర్వేషన్ల చట్టానికి అందరూ అనుకూలమే.. కానీ బీసీ …
జడ్చర్ల, ఏప్రిల్ 20 (జనంసాక్షి): తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల విడుదలైన ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో ఉత్తీర్ణులై, తక్కువ మార్కులు పొందిన విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకున
జనం సాక్షి తరిగొప్పుల న్యూస్ 19తరిగొప్పుల మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా దగ్గర మహిళల అభ్యున్నతికి, సాధికారత కోసం 33శాతం మహిళా …
గంభీరావుపేట ఏప్రిల్ 18 (జనం సాక్షి):ఈనెల ఏప్రిల్ 25వ తేదీనాడు మేడ్చల్ జిల్లాలోని మునీరాబాద్ లోని అద్వయ కన్వెన్షన్ లో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత …
మెదక్ ఏప్రిల్ 18 (జనం సాక్షి)మెదక్ జిల్లా హవేలి ఘనపూర్ మండలం కూచంపల్లి గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు బడిబాట కార్యక్రమంలో భాగంగా జిల్లా …
మంథని, ( జనంసాక్షి ) : పెద్దపల్లి జిల్లా మంథని మండలం గుంజపడుగు గ్రామ శివారులో నాలుగు ఎకరాల విస్తీర్ణంలో రూ.3.40 కోట్ల వ్యయంతో పిఎం కుసుమ్ …
ఉద్యోగ ఉపాధ్యాయ సమస్యలను వెంటనే పరిష్కరించాలి.. భీమదేవరపల్లి:ఏప్రిల్ 18(జనం సాక్షి)తెలంగాణ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్ల సంయుక్త చర్య కమిటీ (జేఏసీ) ఆధ్వర్యంలో …
తేజస్వి సూర్యపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ భీమదేవరపల్లి:ఏప్రిల్ 17 (జనం సాక్షి) తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అవమానించే విధంగా వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో …
ఏటూరునాగారం,ఏప్రిల్ 17 (జనంసాక్షి).మండల కేంద్రంలో తెలంగాణ ఉధ్యముకారుల మండల సమావేశం ములుగు జిల్లా ఉద్యమకారుల అధ్యక్షులు సయ్యద్ సర్వర్ పాషా అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య …
అంబర్పేట ఏప్రిల్ 17( జనం సాక్షి ):అంబర్పేట పరిధిలో చైన్ స్నాచింగ్కు యత్నించిన నేరస్తుడిని ధైర్యంగా పట్టుకున్న రిటైర్డ్ ఆర్మీ జవాన్ చీర్ల రాముడును హైదరాబాద్ పోలీస్ …
జడ్చర్లకు ట్రాఫిక్, రూరల్ పోలీస్ స్టేషన్లు కావాలి డీజీపీ శివధర్ రెడ్డి కి ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి విజ్ఞప్తి ప్రజలందర్నీ …
అంబర్పేట్లో ఏప్రిల్ 15 ( జనం సాక్షి ):సికింద్రాబాద్ జోన్ అదనపు డీసీపీ గారి మార్గదర్శకత్వంలో, అంబర్పేట్ పోలీస్ ఇన్స్పెక్టర్ శ్రీ టి. కిరణ్ కుమార్ , …
అంబర్పేట్ ఏప్రిల్ 16 ( జనం సాక్షి ):అంబర్పేట్ పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్న శ్రీవెన్స్ నెట్ డెన్ మీసేవ కేంద్రంపై సాయంత్రం ఏసీబీ అధికారులు అకస్మాత్తుగా …
మాడుగులపల్లి, ఏప్రిల్ 16( జనం సాక్షి):నల్గొండ జిల్లా మాడుగులపల్లి మండల కేంద్రంలో గురువారం తెల్లవారుజామున ఒక ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రమాదానికి గురైంది తమిళనాడులోని అరుణాచలం నుండి …
మంథని, (జనంసాక్షి) : పెద్దపల్లి జిల్లా మంథని నియోజకవర్గం పరిధిలోని కమాన్ పూర్ మండల కేంద్రంలోని స్వయంభు శ్రీ ఆదివారాహ స్వామి దేవస్థానం నూతన చైర్మెన్ గా …
ఏటూరునాగారం,మార్చి 15(జనంసాక్షి).మండలంలోని కోయగూడ గ్రామ పంచాయితీ లో మొదటి విడుత మంజూరైన ఇందిరమ్మ ఇండ్లని జూన్ 2 వరకు పూర్తి చేసి గృహ ప్రవేశాలు చేయ్యాలని లబ్ధిదారులకు …
గంభీరావుపేట ఏప్రిల్ (15) (జనం సాక్షి);రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల వ్యాప్తంగా అంబేద్కర్ 135 జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు మండల కేంద్రంలోని మేజర్ గ్రామపంచాయతీ …
భీమదేవరపల్లి:ఏప్రిల్ 14(జనం సాక్షి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతిని పురస్కరించుకొని కృషి విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో మండలంలోని వంగర గ్రామంలో ఎస్సీ రైతులకు …
జనం సాక్షి తరిగొప్పుల న్యూస్ 15తరిగొప్పుల మండల కేంద్రంలోని బోత్తలపర్రే గ్రామంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి బీఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు …
నేడు లబ్ధిదారులకు మంత్రి చేతుల మీదుగా పంపిణీ – – అంగన్వాడి టీచర్లకు సెల్ ఫోన్స్, ఇందిరమ్మ లబ్ధిదారులకు …
పూడూరు మండలం ఏప్రిల్ 13 జనం సాక్షి :డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 135 వ జన్మదినం పురస్కరించుకొని ప్రధానోపాధ్యాయులు ఉస్మాన్ రచన అక్షరాలను ఆయుదంగా మార్చిన ప్రపంచ …
నిజామాబాద్ సిటీ ఏప్రిల్ 14:(జనం సాక్షి)ఆధునిక ప్రపంచానికి అంబేద్కర్ ఆదర్శవంతమైన మహనీయుడని నిజామాబాద్ ప్రభుత్వ జూనియర్ కళాశాలల ప్రిన్సిపాల్ ల అసోసియేషన్ అధ్యక్షులు అర్గుల చిన్నయ్య అన్
గుర్రంపోడు, ఏప్రిల్ 14, (జనంసాక్షి) :నల్గొండ జిల్లా గుర్రంపోడు మండలంలో రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా పోలీసు శాఖ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘అరైవ్ అలైవ్’ కార్యక్రమంలో భాగంగా …
గంభీరావుపేట ఏప్రిల్ 14(జనం సాక్షి) తెలంగాణ ప్రభుత్వంప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక’ 99 రోజుల కార్యక్రమంలో భాగంగా, సోమవారం గంభీరావుపేట మండలంలోని మేజర్ గ్రామపంచాయ
భీమదేవరపల్లి:ఏప్రిల్ 14 (జనం సాక్షి)వేసవి ఉష్ణోగ్రతలు రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వంగర ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్య అధికారి డాక్టర్ రెహమాన్ సూచించారు.
జనం సాక్షి.నిజమాబాద్ జిల్లా పోతంగల్ మండలం హంగర్గా ఫారం గ్రామానికి చెందిన ఆదిల్ అన్సార్ చదువులో మంచి ప్రతి ఉన్నప్పటికీ కుటుంబ పరిస్థితుల దృష్ట్యా నిజామాబాద్ లోని …
నిజామాబాద్ సిటీ ఏప్రిల్ 13:(జనం సాక్షి)నిజామాబాద్ పోలీస్ కమీషనర్ పి.సాయి చైతన్య ఆదేశాల మేరకు సి సి ఎస్ ఏసీపీ మస్తాన్ అలీ ఆధ్వర్యంలో సి సి …
నిజామాబాద్ సిటీ ఏప్రిల్ 13 :(జనం సాక్షి)ఆర్మూర్ పట్టణంలోని రాంమందిర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలతో పాటు మామిడిపల్లిలో గల సెయింట్ పాల్స్ హైస్కూల్ లో కొనసాగుతున్న …
కిషన్ గంజ్ లో వాటర్ ట్యాంక్ ప్రారంభించిన ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా నిజామాబాద్ సిటీ ఏప్రిల్ …
ఏప్రిల్ 13( జనం సాక్షి)జడ్చర్ల : కాంగ్రెస్ పాలనలో తాగు, సాగునీటి కోసం ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారు. సకాలంలో కరెంట్ రాక, సరిపడా నీళ్లు లేక పంటలు …
సీఎం రేవంత్ రెడ్డికి ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి బహిరంగ లేఖ మెదక్ జిల్లా బ్యూరో చీఫ్, ఏప్రిల్ …
వెల్దండ ఏప్రిల్ 11 ( జనంసాక్షి ) :వెల్దండ మండల పరిధిలోని బండోనిపల్లి గ్రామంలో ఇది స్తంభాలకు, వైర్లకు మొక్కల తీగలు అల్లుకొని ప్రమాదాన్ని సూచిస్తున్నాయి. స్తంభాల …
హయత్ నగర్, ఏప్రిల్ 12 (జనం సాక్షి)వనస్థలిపురం పోలీస్ స్టేషన్ సిబ్బంది, ఎస్ఓటి ఆధ్వర్యం లో 2 కిలోల గంజాయి, దాన్ని అమ్ముతున్న ముగ్గురు వ్యక్తులు, త్రాగడానికి …
శంకర్ పల్లి, ఏప్రిల్ 11(జనం సాక్షి) మహాత్మ జ్యోతిరావు పూలే 200వ జయంతి సందర్భంగా శనివారం మున్సిపల్ కార్యాలయంలో మహాత్మ జ్యోతిరావు పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి …
పిట్లం ఏప్రిల్ 10 (జనం సాక్షి)మండలంలోని పిట్లం పోలీస్ స్టేషన్ కు నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ఎస్సై ఆంజనేయులు కు పిట్లం సర్పంచ్ కుమ్మరి చంద్రశేఖర్ మర్యాదపూర్వకంగా …
ఎంపీడీవోకు ఫిర్యాదు చేసిన అమీనాబాద్ మాజీ సర్పంచ్ బండి బాలరాజు… చెన్నారావుపేట, ఏప్రిల్ 10 ( జనం సాక్షి): గ్రామ పంచాయతీకి అప్పగించిన ప్రభుత్వ స్థలంలో ఇంటి …
నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి… చెన్నారావుపేటలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ప్రారంభం…. చెన్నారావుపేట, ఏప్రిల్ 10 ( జనం సాక్షి): గ్రామాలలోని …
మెదక్ ఏప్రిల్ 10 (జనం సాక్షి )మెదక్ పిల్లి కోటల్ ఉన్న నర్సింగ్ కాలేజ్ హాస్టల్ విద్యార్థినిలు భోజన సదుపాయాలు హాస్టల్ వసతులు సరిగ్గా లేవని గత …
బిజెపి ఆధ్వర్యంలో ధర్నా.. గంభీరావుపేట ఏప్రిల్ 10(జనం సాక్షి);రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలంలోని లింగన్నపేట గంభీరావుపేట మధ్యగల వాగు వంతెన పై బ్రిడ్జి నిర్మాణ పనులు …
హాజరైన నాస్కప్ చైర్మన్ కొండూరి రవీందర్రావు.. బి ఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య.. గంభీరావుపేట ఏప్రిల్ 10(జనం సాక్షి);రాజన్న సిరిసిల్ల జిల్లా …
తుర్కపల్లి ,ఏప్రిల్ 8 (జనం సాక్షి)ప్రభుత్వం నిర్వహించే ఆరోగ్య కార్యక్రమాలను అన్నిటిని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సర్పంచ్ సోముల …
ఏప్రిల్ 09: (జనం సాక్షి )బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జగిత్యాలకు బయల్దేరారు. ఇటీవలే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన మాజీ మంత్రి జీవన్ రెడ్డిని ఆయన …
నిజామాబాద్ సిటీ ఏప్రిల్ 08: (జనం సాక్షి ) మాజీ రాష్ట్ర NSUI ప్రధాన కార్యదర్శి వరదబట్టు వేణు రాజ్, 48వ డివిజన్ మాజీ ప్రెసిడెంట్ పుండ్ర …
పూడూర్ ఏప్రిల్ 08(జనం సాక్షి): పరిగి డివిజన్ పరిధిలోని మిట్ట కోడూరు గ్రామంలో విద్యార్థుల్లో దాగివున్న సృజనాత్మకత కళలను వెలికి తీయడానికి …
మహబూబాబాద్ ప్రతినిధి, ఏప్రిల్ 8 (జనం సాక్షి):మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలంలో అవినీతి వెలుగులోకి వచ్చింది. గూడూరు మండల ఇంచార్జ్ ఎంఈఓగా విధులు నిర్వహిస్తున్న అయోధ్యపురం పాఠశాల …
నిజామాబాద్ సిటీ ఏప్రిల్ 08 (జనం సాక్షి ):నిజామాబాద్ నగరంలోని కంటేశ్వర్ లో నూతనంగా నెలకొల్పిన నిజామాబాద్ రూరల్ తహసీల్దార్ కార్యాలయ భవనాన్ని కలెక్టర్ ఇలా త్రిపాఠి …
జాగృతి నాయకుడు కూర సురేష్ గంభీరావుపేట ఏప్రిల్ 08 (జనం సాక్షి):రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలంలోని లక్ష్మిపూర్ తండా. నాగంపేట దమ్మన్నపేట తో పాటు పలు …
బిజెపి మండల అధ్యక్షుడు కోడె రమేష్ డిమాండ్ గంభీరావుపేట ఏప్రిల్ 08 (జనం సాక్షి)భారతీయ జనతా పార్టీ గంభీరావుపేట మండల పార్టీ …
న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తాం.. సరోజినీ ఏజెన్సీ కార్మికులు.. గంభీరావుపేట ఏప్రిల్ 08(జనం సాక్షి);రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలో …
మెనూ ప్రకారం నాణ్యమైన ఆహారం అందించాలని ఆదేశం.. ఏప్రిల్ 7 (జనం సాక్షి ) : ఇందల్వాయిఇందల్వాయి మండల కేంద్రంలోని ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాల హాస్టల్ను …
