` 2026 అందరికీ అద్భుతమైన సంవత్సరం కావాలి.. ` రాష్ట్రపతి, ప్రధాని ఆకాంక్ష న్యూఢల్లీి(జనంసాక్షి):పాత ఏడాదికి వీడ్కోలు పలుకుతూ.. కొత్త ఆశలతో ప్రపంచం కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టింది. …
` 24 మంది మృతి కీవ్(జనంసాక్షి):కొత్త సంవత్సరం వేళ రష్యా ఆక్రమిత భూభాగంలో డ్రోన్ దాడి జరిగింది ఖేర్సన్ ప్రాంతంలోని ఖోర్లీ గ్రామంలో ఉన్న హోటల్, కేఫ్ను …
ఖురాన్ చేతపట్టి ప్రమాణం చేసిన జోహ్రాన్ న్యూయార్క్(జనంసాక్షి):అమెరికాలోని న్యూయార్క్ సిటీ మేయర్గా జోహ్రాన్ మామ్దానీ బుధవారం రాత్రి ప్రమాణ స్వీకారం చేశారు. చరిత్రాత్మకమైన మన్
` గ్రేటర్ పరిధిలో జిల్లాల విభజన ` కసరత్తు చేస్తోన్న ప్రభుత్వం హైదరాబాద్,జనవరి1(జనంసాక్షి):హైదరాబాద్ మహానగర పాలక సంస్థను పునర్విభజించిన తరహాలోనే గ్రేటర్ పరిధిలో జిల్లాలను మార్చేందు
` నూతన సంవత్సరం సందర్భంగా తెలంగాణలో భారీగా మద్యం అమ్మకాలు హైదరాబాద్(జనంసాక్షి): తెలంగాణలో నూతన సంవత్సరం సందర్భంగా భారీగా మద్యం విక్రయాలు జరిగాయి. మూడు రోజుల్లో దాదాపు …
` కోల్కతా` గువాహటిల మధ్య పరుగులు ` ప్రకటించిన రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ న్యూఢల్లీి(జనంసాక్షి):సుదూర ప్రయాణాలు చేసే రైలు ప్రయాణికులకు శుభవార్త. త్వరలోనే వందేభారత్ స్లీపర్ …
` అత్యంత సేఫ్ సిటీగా హైదరాబాద్ ` ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ ప్రారంభ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్బాబు హైదరాబాద్(జనంసాక్షి): ప్రపంచీకరణ తర్వాత ప్రపంచం …
` మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హైదరాబాద్(జనంసాక్షి):జర్నలిస్టులను విభజించి పాలించాలానే ఆలోచనతో, అక్రెడిటేషన్స్ లో కోత పెడుతూ తీసుకు వచ్చిన జీ.ఓ 252 ను సవరించాలని సమాచార …
` జల వివాదం ద్వారా లబ్ధి పొందాలని కేసీఆర్ ప్రయత్నం ` బీఆర్ఎస్ మనుగడ కష్టమని ఆయన గుర్తించారు.. ` పాలమూరు`రంగారెడ్డి డీపీఆర్ ఏడేళ్ల వరకు సమర్పించలేదు.. …
గంభీరావుపేట జనవరి 01(జనం సాక్షి):రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలో గురువారం రోజు ఆంజనేయ టెంపుల్ …
గంభీరావుపేట జనవరి 01 (జనం సాక్షి): హాజరైన ప్రెస్ క్లబ్ అధ్యక్షులు అబ్దుల్ రహీం రాజన్న సిరిసిల్ల …
` ఇరు దేశాల మధ్య వర్తిత్వం వహించాం ` చైనా సంచలన ప్రకటన బీజింగ్(జనంసాక్షి):ఆపరేషన్ సిందూర్తో భారత్కు వచ్చిన గుర్తింపును జీర్ణించుకోలేకో ఏమో తెలియదు గానీ ట్రంప్ …
` 968 టీఎంసీల పరిరక్షణకు చిత్తశుద్ధితో పని చేస్తున్నాం ` ప్రభుత్వపరంగా, చట్టపరంగా అన్ని రకాలుగా చర్యలు చేపట్టాం ` బనకచర్ల, నల్లమలసాగర్ ప్రాజెక్టులు నిబంధనలకు విరుద్ధమని …
హిజాబ్ లాగినందుకు విధుల్లో చేరకుండా వైద్యురాలి నిరసన డిసెంబర్ 31తో గడువు విధించినా రాని డాక్టర్ నుస్రత్ పర్వీన్ ముఖ్యమంత్రి చర్యతో వేరేప్రాంతానికి వెళ్లిపోయిన బాధితురాలి కుటుం
కొత్త ఏడాదిలో మరింత ఉత్సాహంతో ముందుకు సాగుతాం ` రాష్ట్ర ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్(జనంసాక్షి):ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిరాష్ట్ర ప్రజలందర
` పరిశుభ్రం, పచ్చదనంపై జీహెచ్ఎంసీ ప్రత్యేక శ్రద్ధ పరిశుభ్రతలో హైదరాబాద్ను అగ్రస్థానంలో నిలపడమే లక్ష్యం ` రూ.3వేల కోట్ల ఆస్తి పన్ను వసూలే లక్ష్యం: జీహెచ్ఎంసీ కమిషనర్ …
` డిప్యూటీ ప్లోర్ లీడర్స్గా హరీశ్రావు, సబితా, తలసాని ` బీఆర్ఎస్ ఉప నేతలుగా ఎల్. రమణ, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి ` ప్రకటన విడుదల చేసిన …
` సోషల్ మీడియా సంస్థలకు కేంద్రం హెచ్చరిక ` లేకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కొవాల్సి వస్తుందని వెల్లడి న్యూఢల్లీి(జనంసాక్షి):ఆన్లైన్లో అశ్లీల, అభ్యంతరకర కంటెంట్కు సంబంధించి కేంద్ర ప్
` రాష్ట్రంలో తగ్గిన 3 % తగ్గిన క్రైమ్రేట్ ` త్వరలో పోలీస్ ఉద్యోగాల నియామకాల కోసం కసరత్తు ` పంచాయితీ ఎన్నికలను నిష్పక్షపాతంగా నిర్వహించాం ` …
` ఆ దిశగా పూర్తిస్థాయి ప్రక్షాళన ` నెలకు మూడు రోజులు శానిటేషన్ స్పెషల్ డ్రైవ్ ` ప్రతీ పదిరోజులకు గార్బేజ్ క్లియరెన్స్ డ్రైవ్ ` కొత్త …
ఇథనాల్ ఫ్యాక్టరీకి తలూపిన కొడవలూరు ప్రజాభిప్రాయ సేకరణలో నెగ్గిన యాజమాన్యం అనుకూలంగా ఉన్నవారి అభిప్రాయాలతోనే నిర్ణయం వ్యతిరేకులు రాకుండా కంపెనీ నిర్వాహకుల జాగ్రత్తలు పలువురు రైతు
చెన్నారావుపేట, డిసెంబర్ 30 (జనం సాక్షి): నర్సంపేట ఏసిపి రవీందర్ రెడ్డి… చెన్నారావుపేట పోలీస్ స్టేషన్ వార్షిక తనిఖీ.. పోలీసులు విధుల పట్ల ఎవరు అలసత్వం వహించవద్దని …
గంభీరావుపేట డిసెంబర్ 30 (జనం సాక్షి): _ఎస్సై అనిల్ కుమార్.. రాజన్న సిరిసిల్ల జిల్లా …
డిసెంబర్ 30 (జనం సాక్షి)ఆదిలాబాద్ జిల్లాలో సోయాబీన్ రైతులఆందోళనలు రోజురోజుకు ఉధృతం అవుతున్నాయి. తాజాగా సోయాబీన్ పంటను కొనుగోలు …
డిసెంబర్ 30 (జనం సాక్షి)రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం నాగారంలో సర్వే నంబర్ 181లోని భూదాన్ భూమిని అక్రమంగా …
డిసెంబర్ 30 ( జనంసాక్షి):గద్వాల జిల్లాలో దారుణంచోటుచేసుకుంది. కన్న కూతురిపైనే అత్యాచారానికి పాల్పడిన ఓ తండ్రి ఆమెను గర్భవతిని …
` అధికారులు అప్రమత్తంగా ఉండాలి ` డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు హైదరాబాద్(జనంసాక్షి):శాసన మండలి,శాసనసభ రెండు చట్టసభలు ప్రజాస్వామ్యానికి ప్రతీకలని సభ్యుల ప్రశ్నలకు సంతృప్తికరంగ
` దేశ రాజధాని వ్యాప్తంగా కమ్ముకున్న పొగమంచు ` విమాన సర్వీసులకు అంతరాయం న్యూఢల్లీి(జనంసాక్షి):దేశ రాజధానిని పొగమంచు కప్పేసింది అతి సవిూపంలోని వాహనాలు సైతం కనిపించని పరిస్థితి …
` మహబూబాబాద్కు చెందిన ఇద్దరు యువతుల దుర్మరణం మహబూబాబాద్(జనంసాక్షి): అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదం రెండు కుటుంబాల్లో విషాదం నింపింది. ఘాట్రోడ్డులో జరిగిన కారు ప్రమాదంలోఇద్దరు యువ
` వారు ఎటూకాకుండా పోయారు ` సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్కు ఎదురుదెబ్బ ` అందుకు ఎంపిటిసి, జడ్పిటిసిలపై వెనకడుగు ` తెలంగాణ తెచ్చిన నేతగా కెసిఆర్ను గౌరవించాలి …
` కొత్తకమిటీతో పర్వతాల అధ్యయనానికి ఆదేశం న్యూఢల్లీి(జనంసాక్షి):ఆరావళి పర్వత శ్రేణుల్లో మైనింగ్ వివాదంపై సిజెఐ జస్టిస్ సూర్యకాంత నేతృత్వంలో సోమవారం విచారణ సందర్భంగా కీలక నిర్ణయం ప్ర
` బీఆర్ఎస్ నీటి సెంటిమెంట్ను తిప్పికొడదాం ` ఆ పార్టీ ఉనికిని కాపాడుకునే పనిలో ఉంది ` సభలో ప్రతిపక్షాలకు కౌంటర్ ఇచ్చేందుకు సమాయత్తం కావాలి ` …
సంగారెడ్డి, డిసెంబర్ 29( జనం సాక్షివిశ్రాంత పోలీసు ఉద్యోగుల సంఘం నూతన సంవత్సర – 2026 క్యాలెండర్ను జిల్లా ఎస్పీ …
సంగారెడ్డి, డిసెంబర్ 29( జనం సాక్షి) ఫిర్యాదులను స్వీకరించిన జిల్లా ఎస్పీ ప్రజా సమస్యల తక్షణ పరిష్కారానికి …
సదాశివపేట డిసెంబర్ 29(జనం సాక్షి)పెండింగ్ బిల్లులను మంజూరు చేయాలని మాజీ సర్పంచుల ఆందోళన కొనసాగుతుంది. సోమవారం నుంచి జరుగుతున్న శాసనసభ …
రాయికల్ డిసెంబర్ 29(జనం సాక్షి): సర్పంచ్ ఎంబారి గౌతమి వెంకట్ రెడ్డి తెలంగాణ పశువైద్య …
నడికూడ, డిసెంబర్ 29 (జనం సాక్షి):అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చిన మాజీ సర్పంచ్లను ముందస్తుగా అరెస్ట్ చేయడం సిగ్గుచేటు చర్య …
` పోరుబిడ్డ పాక హనుమంతుకు కన్నీటి వీడ్కోలు ` వేల సంఖ్యల్లో తరలివచ్చిన ప్రజలు ` భారీ బందోబస్తు మధ్య అంతిమయాత్ర చండూరు, డిసెంబర్ 28 (జనంసాక్షి):మావోయిస్టు …
` రిమాండ్కు తరలించిన పోలీసులు హైదరాబాద్(జనంసాక్షి):సిగాచీ సంస్థ సీఈవో అమిత్రాజ్ సిన్హాను పటాన్చెరు పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఏడాది జూన్ 30న సంగారెడ్డి జిల్లా పాశమైలారం …
` నేడు సభకు రానున్న సీఎం కేసీఆర్ ` ఈ మేరకు ఎర్రవల్లి నుంచి హైదరాబాద్కు చేరుకున్న మాజీ సీఎం ` నేటి నుంచి అసెంబ్లీ సమావేశాలు …
ఆరావళి ఆర్తనాదాలతో ఎగిసిపడ్డ నిరసన జ్వాలలు ప్రకృతి సంపదను కొల్లగొట్టి.. కోట్లు కూడగట్టి.. అడవులు, గుట్టలను కనుమరుగుచేస్తున్న ఆధునిక దోపిడీ మైనింగ్ మాఫియా, కార్పొరేట్ల చేతుల్లో కీలుబొ
డిసెంబర్ 26 (జనం సాక్షి): వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్లోని రాంనగర్కు చెందిన శ్రీనివాస్–స్వాతి దంపతుల కుమారుడు కేవీఎస్ …
చెన్నారావుపేట, డిసెంబర్ 27 (జనం సాక్షి): పాకాల సరస్సులో …
సదాశివపేట డిసెంబర్ 26(జనం సాక్షి)సదాశివపేటలో శుక్రవారం అయ్యప్ప మహా పడిపూజ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. సదాశివపేట మార్కెట్ కమిటీ మాజీ వైస్ …
చెన్నారావుపేట, డిసెంబర్ 26 (జనం సాక్షి): భవిష్యత్తులో సముచిత స్థానం కల్పిస్తా… నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి… …
చెన్నారావుపేట, డిసెంబర్ 26 (జనం సాక్షి): లింగాపురంలో చోటుచేసుకున్న సంఘటన…. ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ …
డిసెంబర్ 25 ( జనంసాక్షి):ఖమ్మం జిల్లా ఎదులాపురం మున్సిపాలిటీ పరిధిలో బాలిక మృతదేహం లభించడం కలకలం రేపింది. వెంకటగిరి …
డిసెంబర్ 26 ( జనంసాక్షి):మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో మద్యం షాపుల వద్ద పల్లి బఠానీలు అమ్మే …
హుజూర్ నగర్(జనంసాక్షి):పేదోడి సొంతొంటి కల త్వరలో నెరవేరబోతుందని రాష్ట్ర నీటి పారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. గురువారం క్రిస్మస్ …
` కర్నాటకలో ఘోర రోడ్డు ప్రమాదం ` టూరిస్ట్ బస్సును ఢీకొన్న డీజిల్ ట్యాంకర్ ` మంటలు చెలరేగడంతో 17మంది బుగ్గి ` క్షతగాత్రులకు ఆస్పత్రుల్లో చికిత్స …
` తిట్ల పురాణం మొదలుపెట్టిందే కేసీఆర్ ` ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కౌంటర్ హైదరాబాద్(జనంసాక్షి):బీఆర్ఎస్ నేత హరీష్ రావుకు ఎంపీ చామల కిరణ్ కుమార్ …
` మృతుల్లో కేంద్ర కమిటీ సభ్యుడు పాకా హనుమంతు అలియాస్ గణేశ్ ఉయికే ` ఆయనతోపాటు మరో ముగ్గురు మావోయిస్టులు మృతి ` హనుమంతు స్వస్థలం తెలంగాణలోని …
డిసెంబర్ 25 (జనం సాక్షి): మాన్యులు గౌరవ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఫ్రస్ట్రేషన్ పీక్స్కు చేరింది. …
డిసెంబర్ 25 (జనం సాక్షి): రాష్ట్రం కంధమాల్ జిల్లా బెల్ఘర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గుమ్మా అటవీ ప్రాంతంలో బుధవారం …
` వారిలో 30 మంది భారతీయులు వాషింగ్టన్(జనంసాక్షి):అమెరికాలోని కాలిఫోర్నియాలో ఇమిగ్రేషన్ చెక్ పోస్టుల వద్ద బోర్డర్ పెట్రోల్ ఏజెంట్లు 49 మంది అక్రమ వలసదారులను అరెస్టు చేసినట్లు …
` కనీసం ప్యూరిఫైయర్లపై జీఎస్టీని తగ్గించలేరా? ` కేంద్రంపై ఢల్లీి హైకోర్టు ఆగ్రహం న్యూఢల్లీి(జనంసాక్షి): దేశ రాజధాని దిల్లీ సహా దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో వాయు కాలుష్యం …
` ‘బ్లూ బర్డ్ బ్లాక్`2’శాటిలైట్ను విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టిన ‘ఎల్వీఎం3` ఎం6’ ` అమెరికా పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టాం: ఇస్రో చైర్మన్ నారాయణన్ ` ఇస్రో ప్రయోగంతో …
` నిందితులకు బెయిల్ రావడం,బాధితులను నేరస్థులుగా చూడటం ఏ రకమైన న్యాయం? ` ఇలాంటి అమానవీయ ఘటనలతో మనం కూడా నిర్జీవ సమాజంగా మారుతున్నాం :రాహుల్ గాంధీ …
` ‘సృష్టి’ కేసులో బెయిల్పై వచ్చి మరీ దురాగతానికి పాల్పడుతున్నారు ` వివరాలు వెల్లడిరచిన మాదాపూర్ డీసీపీ రితు రాజ్ హైదరాబాద్(జనంసాక్షి): చిన్నారుల అక్రమ రవాణాకు పాల్పడుతున్న …
` అధికారులు ఉదాసీనత సహించం ` ప్రజా సంక్షేమమే లక్ష్యం ` ఎప్పటికప్పుడు బిల్లులు క్లియర్ చేస్తున్నాం :డిప్యూటీ సీఎం భట్టి ఖమ్మం(జనంసాక్షి): రాష్ట్ర ప్రజల ప్రగతిని …
` దిగొచ్చిన సర్కారు.. తలొగ్గిన కంపెనీ యాజమాన్యం ` రాజస్థాన్లో ఉవ్వెత్తున ఎగిసిన ప్రజాగ్రహ జ్వాలనిర్మాణం ` ఆపేస్తానమి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ ` అన్ని …
` పెద్ద గ్రామాలకు రూ.10లక్షలు .. చిన్న గ్రామలకు రూ.5 లక్షలు ` స్పెషల్ డెవలప్ ఫండ్ కింద ఎంపీలు, ఎమ్మెల్యేలకు, మంత్రులకు సంబంధం లేకుండా నేరుగా …
సదాశివపేట డిసెంబర్ 24(జనం సాక్షి)గత పది సంవత్సరాల బిఆర్ఎస్ పాలనలో సదాశివపేట పట్టణ అభివృద్ధి పూర్తిగా …
సదాశివపేట డిసెంబర్ 24(జనం సాక్షి)బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న అత్యాచారాలు దాడులకు నిరసనగా సదాశివపేటలో బుధవారం హిందూ …
భువనగిరి , డిసెంబర్ 24 (జనం సాక్షి) రోగులకు విశ్వసనీయ గమ్యం స్థానం యశోద హాస్పిటల్స్ ప్రముఖ గ్యాస్ట్రో …
ముత్తారం డిసెంబర్23(జనంసాక్షి) నూతనంగా ఎన్నికైన సర్పంచులకు అండగా ఉంటావని తెలంగాణ రాష్ట్ర ఐటి పరిశ్రమల …
` ఉత్తమ్కుమార్ రెడ్డికి అసలు విషయమే తెలియదు ` చెక్డ్యామ్లను కూల్చేస్తున్న ఇసుక మాఫియా ` ప్రభుత్వ కనుసన్నల్లోనే ఈ వ్యవహారం ` దమ్ముంటే సహకార ఎన్నికలు …
` ఏసీబీకి చిక్కిన మహబూబ్నగర్ రవాణాశాఖ డిప్యూటీ కమిషనర్ ` 12 కోట్ల పైచీలుకు అక్రమ ఆస్తుల గుర్తింపు హైదరాబాద్(జనంసాక్షి): రవాణాశాఖ మహబూబ్నగర్ డిప్యూటీ కమిషనర్ కిషన్ …
` తాత్కాలిక పనులు కాకుండా శ్వాశత పనులను చేపట్టాం ` 200 సంవత్సరాలు చెక్కుచెదరకుండా అమ్మవార్ల పునరుద్ధరణ పనులు ` ఆదివాసి గిరిజనుల మనోభావాలు దెబ్బతినకుండానే నిర్మాణం …
` రూ.7వేల కోట్ల ఖర్చు, 11 పుంపుల్ని పూర్తిచేశాం ` బీఆర్ఎస్ హయాంలో ఇరిగేషన్ శాఖకు ‘చీకటి రోజులు’ ` పాలమూరు ఎత్తిపోతలపై బీఆర్ఎస్కు చిత్తశుద్ధి లేదు …
హైదరాబాద్ (జనంసాక్షి) : తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఉప సర్పంచ్లకు చెక్ పవర్ రద్దు చేసింది. ఈ మేరకు మంగళవారం అధికారిక ఉత్తర్వులు జారీ …
భూదాన్ పోచంపల్లి, డిసెంబర్ 23 (జనం సాక్షి): మండల పరిధిలోని మెహర్ నగర్ గ్రామానికి నూతనంగా ఎన్నికైన సర్పంచ్గా …
భువనగిరి,డిసెంబర్ 23 (జనం సాక్షి):మండల పరిధిలోని నాగిరెడ్డి పల్లి గ్రామానికి నూతనంగా ఎన్నికైన సర్పంచ్గా …
భూదాన్ పోచంపల్లి, డిసెంబర్ 23 (జనం సాక్షి): మండల పరిధిలోని దంతూరు గ్రామంలో నూతనంగా ఎన్నికైన సర్పంచ్ …
భూదాన్ పోచంపల్లి, డిసెంబర్ 23 (జనం సాక్షి):మండల పరిధిలోని బీమనపల్లి గ్రామానికి నూతనంగా ఎన్నికైన సర్పంచ్గా కర్నాటి వరలక్ష్మి …
జయశంకర్ భూపాలపల్లి బ్యూరో, (జనంసాక్షి):జయశంకర్ భూపాలపల్లి జిల్లాకేంద్రంలో మంగళవారం నిర్వహించిన సింగరేణి ఆవిర్భావ వేడుకల్లో స్థానిక ఎమ్మెల్యే గండ్ర …
బచ్చన్నపేట డిసెంబర్ 23 ( జనం సాక్షి ): బచ్చన్నపేట మండల కేంద్రంలోని ఎనిమిదవ వార్డు నంబర్ గా గెలిచిన నేను …
భూదాన్ పోచంపల్లి, డిసెంబర్ 23(జనం సాక్షి): జూలూరు సర్పంచ్ కాసుల అంజయ్య భువనగిరి ఎమ్మెల్యే …
భూదాన్ పోచంపల్లి, డిసెంబర్ 23 (జనం సాక్షి): సర్పంచ్గా యాట జంగయ్య, ఉప సర్పంచ్గా వెంకట్ రెడ్డి మండల పరిధిలోని …
డిసెంబర్23(జనం సాక్షి);ఎముకలు కొరికే చలిలో చన్నీళ్ల స్నానం. కిటికీలు, తలుపులేని భవనాల్లో రాత్రంతా వణుకుతూ పడుకోవాల్సిన దుస్థితి. అసలే …
సూర్యాపేట(జనంసాక్షి):గ్రామాన్ని అభివృద్ధి చేయడంలో ముందుంటానని లక్ష్మీ తండా నూతన సర్పంచ్ లునావత్ విష్ణు నాయక్ అన్నారు.సోమవారం సూర్యాపేట …
సూర్యాపేట(జనంసాక్షి): రాఘవపురం క్రాస్ రోడ్ గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని ఆ గ్రామ నూతన సర్పంచ్ …
` ఆపిన రిజిస్ట్రేషన్లు పునరుద్ధరించాలి ` తప్పుడు నివేదికలిచ్చిన అధికారులపై చర్యలు చేపట్టాలి ` వందలాది మంది బాధితుల డిమాండ్ కరీంనగర్ బ్యూరో (జనంసాక్షి) :కరీంనగర్ శివారులోని …
` కేసీఆర్ ప్రాజెక్టులు కట్టింది కేవలం కమీషన్ల కోసమే.. ` పాలమూరు, ఎస్ఎల్బీసీని బీఆర్ఎస్ ఎందుకు పూర్తిచేయలేదు? ` రూ. లక్షల కోట్లతో కట్టిన కాళేశ్వరం వారి …
` సమన్వయం లేక.. రెబెల్స్ను నివారించక కొన్నిచోట్ల నష్టం ` మరికొన్నిచోట్ల ఎమ్మెల్యేలు సైతం సరిగ్గా పనిచేయలేదు ` మంత్రులు, ముఖ్య నేతలతో సీఎం రేవంత్ రెడ్డి …
గంభీరావుపేట డిసెంబర్22(జనం సాక్షి)రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం లో సోమవారం రోజు గ్రామపంచాయతీ నూతన పాలకవర్గం ప్రమాణ …
రాయికల్ డిసెంబర్ (జనం సాక్షి):రాయికల్ మండలం అల్లిపూర్ గ్రామంలో సోమవారం గ్రామ పంచాయతీ నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారణ …
డిసెంబర్ 22(జనం సాక్షి ):సర్పంచ్ ప్రమాణస్వీకార కార్యక్రమంలో విచిత్ర పరిస్థితి ఎదురైంది. ఎన్నికల్లో పోటీ చేసిన ఇద్దరు …
` ఎస్ఎల్బీసీ,దిండి,పాలమూరు ఎందుకు పూర్తి చేయలేదు? ` ఈ విషయాన్ని మహబూబ్నగర్, నల్గొండ జిల్లాల ప్రజలే కేసీఆర్ను ప్రశ్నిస్తున్నారు ` ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి ప్రాజెక్టులపై విషయం
` పంచాయతీ ఎన్నికలల్లో కాంగ్రెస్పై ప్రజా వ్యతిరేకత స్పష్టంగా కనిపించింది ` ఫ్యూచర్ సిటీ పేరుతో జరిగేదంతా రియల్ఎస్టేట్ దందానే ` నన్ను దూషించడమే ప్రభుత్వం పనిగా …
