దండేపల్లి జనవరి 9 ( జనం సాక్షి) దండేపల్లి మండలంలోని తాళ్లపేట గ్రామానికి చెందిన షేక్ షబ్బీర్ గురువారం …
బెల్లంపల్లి, జనవరి 9, (జనంసాక్షి) బెల్లంపల్లి నియోజకవర్గం నెన్నెల మండల కేంద్రంలోని వ్యవసాయ శాఖ కార్యాలయం వేప …
చెన్నారావుపేట, జనవరి 9 (జనం సాక్షి): ధర్మ తండా పంచాయతీ కార్యదర్శి ఎర్రబెల్లి శ్యామ్… రోడ్డు పక్కన ఉన్న …
దండేపెల్లి జనవరి 9(జనంసాక్షి ) దండేపల్లి మండలంలోని కన్నెపల్లి గ్రామంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇందిరా మహిళ …
మొక్కు చెల్లించిన హైదరాబాద్ భక్తురాలు భీమదేవరపల్లి:జనవరి 09(జనం సాక్షి) హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తకొండ …
` భారీగా సుంకాల విధింపు బిల్లుకు ట్రంప్ ఆమోదం! ` రష్యాపై ఆర్థిక ఆంక్షలను కఠినతరం చేసే చర్యల్లో భాగంగా నిర్ణయమని వెల్లడి వాషింగ్టన్(జనంసాక్షి): అమెరికా అధ్యక్షుడు …
` ప్రతి రెండు నియోజకవర్గాలకు సెంట్రలైజ్డ్ కిచెన్లు ` అధికారులతో సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి ` ముఖ్యమంత్రిని కలిసిన హిమాచల్ విద్యాశాఖ మంత్రి న్యూఢల్లీి(జనంసాక్షి):ప్రతి రెండు …
కేంద్ర హోంశాఖ నోటిఫికేషన్ విడుదల ఏప్రిల్ 1 నుంచి సెప్టెంబర్ 30వరకు పక్రియ న్యూఢల్లీి(జనంసాక్షి): దేశవ్యాప్తంగా జనగణననకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జనగణన తొలి …
` ఉపాధి హామీ చట్టం రద్దు చేసేంత వరకు పోరు ఆపొద్దు ` పేదలకు ఆర్థిక భద్రత కల్పించేందుకే చట్టాన్ని తీసుకొచ్చారు ` పథకాన్ని మొదట అమలు …
బోధన్ జేఏసీ కన్వీనర్ గోపాల్ రెడ్డి బోధన్, జనవరి 8 ( జనంసాక్షి ) : ప్రత్యేక తెలంగాణ …
నిరసనగా జర్నలిస్టుల రాస్తారోకో. పరకాల, జనవరి 8 (జనం సాక్షి):పరకాల బస్టాండ్ వద్ద ఆక్రమణలు తొలగింపును పరిశీలించేందుకు గురువారం …
రామకృష్ణాపూర్, జనవరి 08 (జనంసాక్షి):స్కూల్ గేమ్స్ అండర్ 14 విభాగంలో నిర్వహించిన జిల్లా స్థాయి నెట్బాల్ పోటీల్లో అత్యంత ప్రతిభ …
జనవరి 8 ( జనం సాక్షి): జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదంచోటు చేసుకుంది. కారు చెట్టును ఢీకొనడంతో నలుగురు విద్యార్థులు …
రాయికల్ జనవరి 8(జనం సాక్షి): జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఐపీఎస్ డ్రగ్స్, మాదకద్రవ్యాల మహమ్మారిని సమాజం నుండి పూర్తిగా …
` లాటిన్ అమెరికా దేశాల్లో గందరగోళం ` వెనిజువెలాపై దాడి చమురు కోసమేనని ప్రచారం ` గ్రీన్లాండ్ అమెరికాలో భాగంగా మారాల్సిందే ` అది మా జాతీయ …
` 420 హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రజలను మోసం చేసింది ` 40% సర్పంచ్లను గెలుచుకున్నాం: కేటీఆర్ ఖమ్మం(జనంసాక్షి): ఖమ్మం జిల్లాకు చెందిన ముగ్గురు మంత్రులు 30శాతం …
` ఆ రోజు ఆదివారమైనా కేంద్రం ముందుకే… ` 28 నుంచే పార్లమెంట్.. రెండువిడతల్లో సమావేశాలు ` 28 నుంచి ఫిబ్రవరి 13 వరకు తొలి.. మార్చి …
` వీధికుక్కల అంశంపై సుప్రీం వ్యాఖ్యలు ` శునకాలవేనా .. కోళ్లు, మేకలవి ప్రాణాలు కావా? ` కుక్క దర్గరకు వచ్చేంత వరకు అది కరుస్తుందో లేదో …
హైదరాబాద్(జనంసాక్షి): తమిళనాడు, పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికలకు ఏఐసీసీ పరిశీలకుడిగా తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డి నియమితులయ్యారు. నాలుగు రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నిక
` గోదావరి నదిలో పుష్కలంగా నీరుంది ` పోలవరానికి అభ్యంతరం చెప్పడం సరికాదు ` తెలంగాణ నేతలను కోరిన ఏపీ సీఎం చంద్రబాబు అమరావతి(జనంసాక్షి):గోదావరి నదిలో పుష్కలంగా …
` అర్హులందరికీ అందిస్తాం ` దేశంలో ఏ రాష్ట్రమూ చేపట్టని విధంగా నిర్మిస్తున్నాం `నాణ్యతతో పనులు పూర్తి చేయాలి ` మంత్రులు ఉత్తమ్, పొంగులేటి హుజూర్నగర్, (జనంసాక్షి): …
` మున్సిపల్ ఎన్నికలకు రంగం సిద్ధ: ` ఈనెల 16 నాటికి ఓటర్ల తుది జాబితా ` ఈ మేరకు ఉన్నతాధికారులతో ఎస్ఈసీ రాణికుముదిని వీడియో కాన్ఫరెన్స్ …
జనవరి 07 (జనంసాక్షి):వారిద్దరు ఒకరినొకరు ప్రేమించుకున్నారు జీవితాంతం కలిసి జీవించాలని కలలు కన్నారు. అందుకు పెద్దలు ఒప్పుకోలేదు. దీంతో …
శంకరపట్నం జనవరి 07 (జనంసాక్షి):మానకొండూరు ఎమ్మెల్యే డా.కవ్వంపల్లి సత్యనారాయణను టీపీసీసీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించడంపై శంకరపట్నంలో …
జనవరి 6 ( జనం సాక్షి)ఓ ట్రావెల్స్ బస్సులో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. బుధవారం తెల్లవారుజామున ఖమ్మం నుంచి …
జనవరి 7 ( జనం సాక్షి) నిజామాబాద్ జిల్లాలో యూరియా కష్టాలు మొదలయ్యాయి. బాల్కొండ నియోజకవర్గంలోని ముప్కాల్ మండల …
` పాక్కు రహస్య సమాచారం లీక్! ` అంబాలాకు చెందిన సునీల్ అరెస్టు న్యూఢల్లీి(జనంసాక్షి):వలపు వల లో చిక్కి భారత్కు చెందిన సున్నితమైన సమాచారాన్ని పాకిస్థాన్కు చేరవేసిన …
` భైంసాలో పిచ్చికుక్క స్వైరవిహారం ` తీవ్రంగా గాయపడ్డ నలుగురు చిన్నారులు, 20 మంది మహిళలు, 26 మంది పురుషులు నిర్మల్(జనంసాక్షి):కుక్కల స్వైర విహారంతో జనం బెంబేలెత్తి …
` 2047కు మూడు ట్రిలియన్ డాలర్ల ఎకానవిూగా రాష్ట్రం ఎదగడమే లక్ష్యం ` రాష్ట్రంలో ప్రతి ఒక్కరిని అభివృద్ధి బాట పట్టించడమే ధ్యేయం మహిళా సంఘాలను కార్పోరేట్ …
` గత పాలకులు అశాస్త్రీయంగా విభజించారు ` అసెంబ్లీలో చర్చించి సరిచేస్తాం: మంత్రి పొంగులేటి హైదరాబాద్(జనంసాక్షి): తెలంగాణలో గత ప్రభుత్వం జిల్లాలు, మండలాలను అశాస్త్రీయంగా, అసంబద్దంగా రూపొ
` ఎమ్మెల్సీ స్థానం ఖాళీ అయినట్లు నోటిఫికేషన్ జారీ చేసిన ప్రభుత్వం హైదరాబాద్(జనంసాక్షి):తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత రాజీనామాకు మండలి ఛైర్మన్ ఆమోదం తెలిపారు. నిజామాబాద్ స్థాన
` హిల్ట్పాలసి ద్వారా పారిశ్రామిక ప్రాంతాలు కూడా నివాసయోగ్యమవుతాయి ` 2047 నాటికల్లా 3 ట్రిలియన్ డాలర్ల లక్ష్యం ` అందుకు అనుగుణంగా పెట్టుబడులకు ప్రోత్సాహం ` …
దండేపల్లి జనవరి 6 ( జనం సాక్షి) సమాజంలో ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రత నియమ నిబంధనలు పాటించాలని …
పాపన్నపేట, జనవరి 6 (జనంసాక్షి) : డబ్బుకోసం .. ఘర్షణ డబ్బు కోసం తండ్రిని …
జనవరి 6(జనంసాక్షి) :రైతుల సమస్యలపై బీఆర్ఎస్ పోరాటం కొనసాగుతోంది. సోయాబీన్ పంటను కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ …
పాపన్నపేట, జనవరి 6 (జనంసాక్షి) : రూ 26.183 నగదు స్వాధీనం మెదక్ జిల్లా ఎస్పీ శ్రీనివాస …
జనవరి 6 (జనంసాక్షి) :ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం కాకుండా, సంక్రాంతి సెలవులను మరికొన్ని రోజులు పొడిగిస్తూ పాఠశాల …
చెన్నారావుపేట, జనవరి 5 (జనం సాక్షి): మొత్తం రూ. 4 లక్షల 24 వేల 500 అందిన ఆర్థిక …
బూర్గంపహాడ్ జనవరి 05 (జనంసాక్షి) బాధితుడుకి పరామర్శ. మాజీ సర్పంచ్ ధరావత్ చందు నాయక్. భద్రాద్రి కొత్తగూడెం …
జనవరి 5(జనం సాక్షి)దమ్ముంటే జిల్లా పరిషత్ ఎన్నికలు పెట్టాలని సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి …
చెన్నారావుపేట, జనవరి 5 (జనం సాక్షి): తీవ్ర గాయాల పాలైన చిన్నారి… అమీనాబాద్ లో చోటుచేసుకున్న సంఘటన… చిన్నారి పై కుక్క దాడి చేసి కరిచిన …
సదాశివపేట జనవరి 4(జనం సాక్షి)పట్టణంలో కందకం రోడ్డులో సెంటర్ లైటింగ్, డివైడర్, రోడ్డు పనులకు 5 కోట్ల రూపాయలతో …
జనవరి 4 (జనం సాక్షి): హైదరాబాద్లోని నిజాంపేటలో విషాదం నెలకొంది. ప్రమాదవశాత్తూ స్విమ్మింగ్ పూల్లో పడి మూడేళ్ల బాలుడు …
జనవరి 4 (జనం సాక్షి):ఈ నెల 7న భద్రాద్రి జిల్లా కొత్తగూడెంలో జరిగే కేటీఆర్ సభను విజయవంతం …
చెన్నారావుపేట, జనవరి 4 (జనం సాక్షి): చెన్నారావుపేట ఎంపీడీవో, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారికి …
చెన్నారావుపేట, జనవరి 4 (జనం సాక్షి): నర్సంపేట లయన్స్ క్లబ్ గ్లోరీ అధ్యక్షులు మోతె సమ్మిరెడ్డి… గ్రామ సర్పంచ్ ననుమాస …
అమెరికా నిర్భంధంలో అధ్యక్షుడు మదురో శనివారం తెల్లవారుజామున ఏడు చోట్ల భారీ పేలుళ్లు దేశంలో అత్యయిక పరిస్థితి విధింపు ట్రంప్ ఆదేశాలతోనే తమ సైన్యంతో దాడులు చేశామన్న …
ఆనాడు విపక్షంలో ఉన్నప్పుడు పవర్ పాయింట్ ప్రజెంటేషన్కు మీరు హాజరయ్యారా?:హరీశ్ రావు హైదరాబాద్(జనంసాక్షి): మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్రావు నిప
` కృష్ణా జలాలపై ఆయన మాట్లాడగానే మేం అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాం ` 299 టీఎంసీలకు చాలని కేసీఆర్ చేసిన సంతకం తెలంగాణకు మరణశాసనం ` పార్టీ …
శంకరపట్నం జనవరి 3 (జనంసాక్షి) –సంఘ సంస్కర్త, చదువుల తల్లి కీర్తిని కొనియాడిన బీసీ సంఘం మండల …
ప్రారంభించిన గ్రామ సర్పంచ్ కుసుమ సతీష్ చెన్నారావుపేట, జనవరి 3 (జనం సాక్షి): మండలంలోని భోజేర్వు ప్రభుత్వ …
ఎంపీడీవో బి. చిరంజీవి.. రాయికల్ జనవరి 3 (జనం సాక్షి):రాయికల్ మండలం అల్లిపూర్ గ్రామపంచాయతీ నూతన వార్డ్ మెంబర్లు …
చెన్నారావుపేట, జనవరి 3 (జనం సాక్షి): దాతలుగా ముందుకు వచ్చిన ఆటో డ్రైవర్స్ యూనియన్ నాయకులు, గ్రామ ఏఎన్ఎం…. …
గుర్రంపోడు: జనవరి 03 (జనంసాక్షి)రైతు బోరుబావిని దుండగులు ధ్వంసం చేసిన ఘటన మండలంలోని మొసంగి …
బూర్గంపహడ్ జనవరి 03 (జనంసాక్షి) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా :- పినపాక మాజీ శాసనసభ్యులు, బీఆర్ఎస్ …
భూదాన్ పోచంపల్లి, జనవరి 3 (జనం సాక్షి): మండలంలోని గౌస్కొండ గ్రామానికి చెందిన బీఆర్ఎస్ కార్యకర్త కందుకూరి …
గంభీరావుపేట జనవరి 03 (జనం సాక్షి):ఇద్దరు పాపలకు జన్మనిచ్చి డాక్టర్ల నిర్లక్ష్యం ఒక నిండు …
చెన్నారావుపేట, జనవరి 2 (జనం సాక్షి): దాతలుగా ముందుకు వచ్చిన లింగాపురం ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు విద్యుత్ షాక్ తో మృతి చెందిన …
నడికూడ, జనవరి 3(జనం సాక్షి): అధ్యక్షుడిగా రవీందర్ యాదవ్ ఉపాధ్యక్షుడిగా జగత్ ప్రకాష్ పరకాల శాసనసభ సభ్యులు …
మంగపేట జనవరి03(జనంసాక్షి) ఎవరు పట్టించుకోవడం లేదంటూ సోషల్ మీడియాలో వీడియోలు హల్చల్ మంగపేట మండలం కమలాపురం …
` ఇంటర్ బోర్డు కీలక నిర్ణయం.. హైదరాబాద్(జనంసాక్షి): ఇంటర్మీడియట్ విద్యార్థులకు ప్రయోజనకరంగా ఉండేందుకు తెలంగాణ ఇంటర్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ఇంటర్ పరీక్షల హాల్టికెట్లను విద
` మాజీ సీఎంపై ముఖ్యమంత్రి రేవంత్ భాష తీరు దారుణం ` హరీశ్రావు బబుల్ షూటర్ మాత్రమే ` మీడియాతొ చిట్చాట్లో కవిత వ్యాఖ్యలు హైదరాబాద్(జనంసాక్షి): తెలంగాణ …
` తృటిలో తప్పిన పెను ప్రమాదం ` 40 మంది విద్యార్థులకు గాయాలు పెనుబల్లి(జనంసాక్షి):ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం గణేశ్పాడు వద్ద స్కూల్ బస్సు అదుపుతప్పి కాల్వలో …
` మావోయిస్టు అగ్రనేతతో పలువురు మావోయిస్టులూ.. ` నేడు అధికారికంగా ప్రకటించననున్న శివధర్ రెడ్డి హైదరాబాద్(జనంసాక్షి):మావోయిస్టు అగ్రనేత బర్సే దేవా తెలంగాణ డీజీపీ ఎదుట లొంగిపోయారు. మరో …
` ఏడాదంతా నీరు నిరంతరంగా ప్రవహించేలా చర్యలు ` నదీ పునరుజ్జీవంతో నగరానికి మహర్దశ ` మూసీ పరివాహకరంలో నైట్బజార్ల అభివృద్ధి ` నిర్వాసితులకు పక్కా ఇళ్లు …
చెన్నారావుపేట, జనవరి 2 (జనం సాక్షి): ఉపశమనం పొందిన ఉపాధ్యాయులు, విద్యార్థులు… అసలే ఓవైపు తీవ్రమైన …
రాజోలి (జనంసాక్షి) : జోగులాంబ గద్వాల జిల్లా రాజోలి మండలం పెద్దధన్వాడలో నిర్మించ తలపెట్టిన …
చెన్నారావుపేట, జనవరి 2 (జనం సాక్షి): వరంగల్ జిల్లా కలెక్టర్ సత్య శారద.. యూరియా పంపిణీలో రైతులకు ఎలాంటి …
సదాశివపేట జనవరి 2(జనం సాక్షి)సదాశివపేట మండల పరిధి మాలపాడు గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా …
సదాశివపేట జనవరి 2(జనం సాక్షి)రేషన్ షాపులో బియ్యం తెచ్చుకోవాలంటే సాధారణంగా వెంట బ్యాగ్ తీసుకెళ్తారు. కానీ ఇప్పుడు ఆ అవసరం లేదు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం …
జనవరి 02 (జన సాక్షి) రాష్ట్రంలో యూరియా కొరతపై శాసనసభలో బీఆర్ఎస్ వాయిదా తీర్మానం ప్రవేశపెట్టింది. రాష్ట్రంలో యూరియా కొరతతో …
జనవరి 02 (జన సాక్షి) నేరుగా జీరో అవర్తో శాసససభ సమావేశాలను ప్రారంభించడం భారతదేశ చరిత్రలో తాను …
పలువురి విద్యార్థులకు గాయాలు బూర్గంపహాడ్ జనవరి 02 (జన సాక్షి) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా …
` 2026 అందరికీ అద్భుతమైన సంవత్సరం కావాలి.. ` రాష్ట్రపతి, ప్రధాని ఆకాంక్ష న్యూఢల్లీి(జనంసాక్షి):పాత ఏడాదికి వీడ్కోలు పలుకుతూ.. కొత్త ఆశలతో ప్రపంచం కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టింది. …
` 24 మంది మృతి కీవ్(జనంసాక్షి):కొత్త సంవత్సరం వేళ రష్యా ఆక్రమిత భూభాగంలో డ్రోన్ దాడి జరిగింది ఖేర్సన్ ప్రాంతంలోని ఖోర్లీ గ్రామంలో ఉన్న హోటల్, కేఫ్ను …
ఖురాన్ చేతపట్టి ప్రమాణం చేసిన జోహ్రాన్ న్యూయార్క్(జనంసాక్షి):అమెరికాలోని న్యూయార్క్ సిటీ మేయర్గా జోహ్రాన్ మామ్దానీ బుధవారం రాత్రి ప్రమాణ స్వీకారం చేశారు. చరిత్రాత్మకమైన మన్
` గ్రేటర్ పరిధిలో జిల్లాల విభజన ` కసరత్తు చేస్తోన్న ప్రభుత్వం హైదరాబాద్,జనవరి1(జనంసాక్షి):హైదరాబాద్ మహానగర పాలక సంస్థను పునర్విభజించిన తరహాలోనే గ్రేటర్ పరిధిలో జిల్లాలను మార్చేందు
` నూతన సంవత్సరం సందర్భంగా తెలంగాణలో భారీగా మద్యం అమ్మకాలు హైదరాబాద్(జనంసాక్షి): తెలంగాణలో నూతన సంవత్సరం సందర్భంగా భారీగా మద్యం విక్రయాలు జరిగాయి. మూడు రోజుల్లో దాదాపు …
` బాణాసంచా పేలి 40 మంది మ ృతి బెర్న్(జనంసాక్షి): స్విట్జర్లాండ్ న్యూఇయర్ వేడుకల్లో తీవ్ర విషాదం నెలకొంది. బాణాసంచా పేలి 40మంది మ ృతి చెందారు. …
` అత్యంత సేఫ్ సిటీగా హైదరాబాద్ ` ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ ప్రారంభ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్బాబు హైదరాబాద్(జనంసాక్షి): ప్రపంచీకరణ తర్వాత ప్రపంచం …
` మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హైదరాబాద్(జనంసాక్షి):జర్నలిస్టులను విభజించి పాలించాలానే ఆలోచనతో, అక్రెడిటేషన్స్ లో కోత పెడుతూ తీసుకు వచ్చిన జీ.ఓ 252 ను సవరించాలని సమాచార …
` జల వివాదం ద్వారా లబ్ధి పొందాలని కేసీఆర్ ప్రయత్నం ` బీఆర్ఎస్ మనుగడ కష్టమని ఆయన గుర్తించారు.. ` పాలమూరు`రంగారెడ్డి డీపీఆర్ ఏడేళ్ల వరకు సమర్పించలేదు.. …
గంభీరావుపేట జనవరి 01(జనం సాక్షి):రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలో గురువారం రోజు ఆంజనేయ టెంపుల్ …
గంభీరావుపేట జనవరి 01 (జనం సాక్షి): హాజరైన ప్రెస్ క్లబ్ అధ్యక్షులు అబ్దుల్ రహీం రాజన్న సిరిసిల్ల …
` ఇరు దేశాల మధ్య వర్తిత్వం వహించాం ` చైనా సంచలన ప్రకటన బీజింగ్(జనంసాక్షి):ఆపరేషన్ సిందూర్తో భారత్కు వచ్చిన గుర్తింపును జీర్ణించుకోలేకో ఏమో తెలియదు గానీ ట్రంప్ …
` 968 టీఎంసీల పరిరక్షణకు చిత్తశుద్ధితో పని చేస్తున్నాం ` ప్రభుత్వపరంగా, చట్టపరంగా అన్ని రకాలుగా చర్యలు చేపట్టాం ` బనకచర్ల, నల్లమలసాగర్ ప్రాజెక్టులు నిబంధనలకు విరుద్ధమని …
హిజాబ్ లాగినందుకు విధుల్లో చేరకుండా వైద్యురాలి నిరసన డిసెంబర్ 31తో గడువు విధించినా రాని డాక్టర్ నుస్రత్ పర్వీన్ ముఖ్యమంత్రి చర్యతో వేరేప్రాంతానికి వెళ్లిపోయిన బాధితురాలి కుటుం
ఎస్ఎస్ఎల్వీ మూడో స్టేజ్ పరీక్ష విజయవంతం నెల్లూరు(జనంసాక్షి):భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) మరో ముందడుగు వేసింది. స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్ (ూూఒప) మూడో దశ …
కొత్త ఏడాదిలో మరింత ఉత్సాహంతో ముందుకు సాగుతాం ` రాష్ట్ర ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్(జనంసాక్షి):ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిరాష్ట్ర ప్రజలందర
` పరిశుభ్రం, పచ్చదనంపై జీహెచ్ఎంసీ ప్రత్యేక శ్రద్ధ పరిశుభ్రతలో హైదరాబాద్ను అగ్రస్థానంలో నిలపడమే లక్ష్యం ` రూ.3వేల కోట్ల ఆస్తి పన్ను వసూలే లక్ష్యం: జీహెచ్ఎంసీ కమిషనర్ …
