కరీంనగర్ జిల్లా బ్యూరో, జులై 18 (జనంసాక్షి) : కరీంనగర్ కమిషనరేట్ పరిధిలో విషాదం అలుముకుంది. పోలీస్ ట్రైనింగ్ కాలేజీలో ఏసీపీగా పనిచేస్తున్న మహేష్ శుక్రవారం గుండెపోటుతో …
` పరిశుభ్రతలో మరోసారి సత్తాచాటిన నగరం ` వరుసగా ఎనిమిదోసారి ‘స్వచ్ఛ సర్వేక్షణ్’ అవార్డు కైవసం ` ‘వ్యర్థాల రహిత నగరం’ కేటగిరీలో హైదరాబాద్కు 7 స్టార్ …
` నాపై తప్పుడు ఆరోపణలు చేసినందుకు ఆయన్ను కోర్టుకు లాగుతా: కేటీఆర్ ` మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరిక హైదరాబాద్(జనంసాక్షి): మీడియాతో చిట్చాట్ పేరుతో సీఎం రేవంత్రెడ్డి …
` షాపింగ్ మాల్లో మంటలు చెలరేగి 50 మంది మృతి బాగ్దాద్(జనంసాక్షి):ఇరాక్ లోని షాపింగ్మాల్లో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో 50 మంది ప్రాణాలు కోల్పోయారని …
` మీ చెప్పినట్లు ఆడాల్నా..? ` నాటో చీఫ్ వ్యాఖ్యలపై భారత్ ఘాటు ప్రతిస్పందన న్యూఢల్లీి(జనంసాక్షి):రష్యాతో వాణిజ్య బంధాన్ని తెంచుకోకుంటే సుంకాలు విధిస్తామంటూ నాటో చీఫ్ చేసిన …
` 8 ఏళ్లు.. 15వేల ఎన్కౌంటర్లు ` హతులందరూ ఒకే వర్గానికి చెందినవారు ` ప్రత్యర్థులంతా ఒకే వర్గానికి, ప్రత్యర్థి వర్గానికి చెందినవారు ` సీఎం ఆదేశాల …
` నా బాటలోకే బీఆర్ఎస్ నేతలు రాకతప్పదు ` ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు ` బీఆర్ఎస్ నాయకులు బీసీ ఆర్డినెన్స్పై మొహం చాటేశారని విమర్శలు ` …
గచ్చిబౌలి పిఎస్ కేసు కొట్టివేత హైదరాబాద్(జనంసాక్షి):తెలంగాణ హైకోర్టులో సీఎం రేవంత్ రెడ్డికి భారీ ఊరట దక్కింది. రేవంత్ రెడ్డిపై గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో నమోదైన ఓ కేసును …
` క్లైమాక్స్లో అసలు నేరస్థుల అరెస్టు తప్పదు ` కల్వకుంట్ల కుటుంబం కడుపునిండా విషమే ` కేంద్రం పిలిచినప్పుడు వెళ్లకుండా కేసీఆర్ ఫామ్హౌస్కు వెళ్లాలా? ` కేంద్రంతో …
` నూతన రైల్వే ప్రాజెక్టులను మంజూరు చేయండి ` కాజీపేట రైల్వే డివిజన్ ఏర్పాటు చేయండి ` కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్కు సీఎం రేవంత్ రెడ్డి …
హైదరాబాద్, జూలై 16 (జనంసాక్షి) : పెద్ద ధన్వాడ ఘటనపై జాతీయ మానవ హక్కుల కమిషన్ కీలక ఆదేశాలు జారీచేసింది. ప్రముఖ మానవ హక్కుల న్యాయవాది రామారావు …
` యాక్సియం-4 మిషన్ విజయవంతం ` ఈ యాత్రం కోట్లాది మందికి స్ఫూర్తి: మోదీ ` వ్యోమగాములను ఏడు రోజుల పాటు క్వారంటైన్కు తరలించిన స్పేస్ఎక్స్ అధికారులు …
` ఆమోదం కోసం పంపిన రాష్ట్ర సర్కారు హైదరాబాద్(జనంసాక్షి): తెలంగాణ రాష్ట్రంలోని స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కోసం రూపొందించిన ఆర్డినెన్స్ ముసాయిదా …
` పెండిరగ్ కృష్ణాజలాల పెండిరగ్ ప్రాజెక్టులపైనే మాట్లాడుకుందాం ` గోదావరి-బనకచర్ల లింక్ ప్రాజెక్టుపై చర్చించడం అనుచితం ` ఇలాంటి చర్యలతో కేంద్ర ప్రభుత్వ నియంత్రణ సంస్థలపై నమ్మకం …
` రాష్ట్రాన్ని వెన్నాడుతున్న కేసీఆర్ పాలనా వైఫల్యాలు ` ఏపీ ప్రాజెక్టులను పట్టించుకోకుండా ఇప్పుడు విమర్శలు ` వ్యవసాయారంగాన్ని అభివృద్ది చేయడం కాంగ్రెస్ లక్ష్యం ` పాలేర్ …
కొలీజియ సిఫార్సులతో రాష్ట్రపతి ముర్ముఉత్తర్వులు న్యూఢల్లీి(జనంసాక్షి):తెలంగాణ రాష్ట్ర హైకోర్టుకు కొత్త ప్రధాన న్యాయమూర్తిని కేంద్ర ప్రభుత్వం నియమించింది. ప్రస్తుతం త్రిపుర హైకోర్ట
` కృష్ణాపై తెలంగాణ ప్రాజెక్టులకు వెంటనే క్లియరెన్స్ ఇవ్వడంతో పాటు, నిర్మాణానికి ఆర్థిక సాయం అందించాలి ` సీఎం సూచనల మేరకు కేంద్ర జల వనరుల శాఖ …
` ఆకలితీర్చే ఆయుధం,ఆత్మగౌరవం రేషన్ కార్డు ` పదేళ్లలో బీఆర్ఎస్ ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదు ` పేదలకు సన్నబియ్యం ఊసే ఎత్తలే ` కొత్తగా …
కేరళ నర్సు నిమిష ప్రియకు యెమెన్లో పడిన ఉరిశిక్షపై కేంద్ర ప్రభుత్వం కీలక వ్యాఖ్యలు చేసింది. నర్సు ఉరిశిక్షను ఆపడానికి ఇప్పుడు మన వద్ద పెద్దగా మార్గాలేమీ …
ప్రముఖ జర్నలిస్ట్, ఎమ్మెల్సీ చింతపండు నవీన్ కుమార్ అలియాస్ తీన్మార్ మల్లన్న ఇటీవల తెలంగాణ జాగృతి వ్యవస్థాపకురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు …
తెలంగాణ (జనంసాక్షి): తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదివారం నాడు సికింద్రాబాద్లోని ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి లష్కర్ బోనాల సందర్భంగా పట్టువస్త్రాలు సమర్పించారు. ముఖ్యమంత్రి రేవ
ప్రముఖ నటి బి.సరోజాదేవి కన్నుమూశారు. ప్రస్తుతం ఆమె వయసు 87 సంవత్సరాలు. వృద్ధాప్యం కారణంగా పలు అనారోగ్య సమస్యలతో ఇబ్బందిపడుతున్నారు. ఈ రోజు ఉదయం బెంగళూరులోని తన …
` రైల్వేశాఖ కీలక నిర్ణయం న్యూఢల్లీి(జనంసాక్షి):ప్రయాణికుల భద్రతకు పెద్దపీట వేస్తూ భారతీయ రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. అన్ని రైలు బోగీల ద్వారాల వద్ద సీసీటీవీ కెమెరాలు …
హైదరాబాద్(జనంసాక్షి):సీఎం రేవంత్రెడ్డి సికింద్రాబాద్లోని ఉజ్జయిని మహాకాళి బోనాల జాతరకు హాజరయ్యారు. అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అర్చకులు సీఎ
` ప్రముఖుల నివాళి ` ముగిసిన అంత్యక్రియలు ` ప్రధాని మోదీ, సీఎం రేవంత్, కేసీఆర్ తదితరుల సంతాపం హైదరాబాద్(జనంసాక్షి):ప్రముఖ నటుడు కోటా శ్రీనివాసరావు కన్నుమూశారు. 83 …
` కవితపై తీన్మార్ మల్లన్న వ్యాఖ్యలు గర్హనీయం ` క్యూ న్యూస్ కార్యాలయంపై దాడి చట్ట వ్యతిరేకం ` ఖండిరచిన టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్ గౌడ్ హైదరాబాద్(జనంసాక్షి): …
` గాల్లోకి గన్మెన్ కాల్పులు ` నాపై హత్యాయత్నం జరిగింది: ఎమ్మెల్సీ మల్లన్న ` హత్యాయత్నాలతో బీసీ ఉద్యమం ఆగదు.. ఇలాంటి దాడులకు భయపడేది లేదని వెల్లడి …
` నేటినుంచి రేషన్ కార్డులు పంపిణీ ` తుంగతుర్తి నుంచి ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి ` రాష్ట్రవ్యాప్తంగా లబ్ధిదారుల్లో హర్షాతిరేకాలు హైదరాబాద్(జనంసాక్షి):పేదలకు ఆహార భద్రత కల్పి
భద్రాచలం వద్ద గోదావరి ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. శనివారం ఉదయానికి నీటిమట్టం 40.5 అడుగులకు చేరింది. ఎగువ నుంచి వస్తున్న వరదతో పాటు శబరి నది ఉద్ధృతి వల్ల …
` ప్రమాదం వెనక ఎలాంటి కుట్రకోణం లేదు ` పక్షి ఢకొన్న ఆనవాళ్లు అసలే లేవు ` ఎయిరిండియా ప్రమాదంపై ప్రాథమిక నివేదిక న్యూఢల్లీి(జనంసాక్షి):అహ్మదాబాద్లో ఎయిర్ ఇండియా …
` త్వరితగతిన భూసేకరణ చేయండి ` పునరావాస పనులను త్వరితగతిన పూర్తి చెయ్యండి -అధికారులకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశాలు హైదరాబాద్(జనంసాక్షి):రాష్ట్రంలో పెండిరగ్ ప్రాజెక్టుల పూర్త
` ఏఐ వల్ల అనుకూల,ప్రతికూల ఫలితాలు ` న్యాయవాద వృత్తి సవాళ్లతో కూడుకున్నది ` చేసే వృత్తిని, చేసే పనిని ప్రేమించగలగాలి ` కోర్టు తీర్పులపై సమగ్ర …
` మౌళిక సదుపాయాలను కల్పించడంలో ముందున్నాం ` కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గౌరవించుకున్నప్పుడే అభివృద్ధి ` ‘యువతకు ఉపాధి కల్పించడమే ధ్యేయంగా ముందుకు సాగుతున్నాం ` పారిశ్రామిక …
` కల్తీ కల్లు ఘటనలో భారీ మోతాదులో ‘ఆల్ఫ్రాజోలం’ గుర్తింపు ` బాధితుల సంఖ్య 44కి చేరిక ` పలు దుకాణాల లైసెన్సులు రద్దు ` బాధ్యులను …
ఆర్మూర్, జూలై 10 ( జనం సాక్షి): నిజామాబాద్ 2 ఆర్టీసీ డిపోలో బస్ డ్రైవర్ గా విధులు నిర్వహిస్తున్న షేక్ ఇమామ్ సాహెబ్ బస్సును ఆర్మూర్ …
` పదేళ్లలో ఆ ప్రాజెక్టులు పూర్తి చేసుంటే కృష్ణా జలాల్లో తెలంగాణకు న్యాయం జరిగేది ` అపెక్స్ కౌన్సిల్ భేటీ కుట్రపూరితంగా వాయిదా ` పోతిరెడ్డిపాడు సామర్థ్యాన్ని …
` మీ గౌరవానికి భంగం కలగకుండా సభానాయకుడిగా హామీ ఇస్తున్నా.. ` కేసీఆర్ నిర్ణయాలు కృష్ణా పరివాహక ప్రాంత రైతులకు మరణశాసనం ` జగన్తో దోస్తీ కట్టి …
` మాట తప్పడం రేవంత్కు అలవాటైంది ` ఆరు గ్యారెంటీలు..420 హామీలతో మోసం ` నీళ్లు ఆంధ్రాకు…నిధులు ఢల్లీికి.. నియామకాలు సొంతవారికని ఆగ్రహం హైదరాబాద్(జనంసాక్షి): తెలంగాణ ఉద్యమం,పోరాటం …
` రైతుల సంక్షేమానికి ఏడాదిలోనే రూ.70వేల కోట్లు ఖర్చు చేశాం ` రైతు భరోసా కింద 9 రోజుల్లోనే రూ.9 వేల కోట్లు ` మూడు నెలల్లో …
` వరంగల్ విమానాశ్రయానికి నిధులు మంజూరు చేయండి ` హైదరాబాద్ – విజయవాడ పారిశ్రామిక కారిడార్ ఫీజుబిలిటీ అధ్యయన దశలో ఉంది ` పెట్టుబడులకు సిద్ధంగా ఉన్న …
` ఈ నెలాఖరులోగా ప్రభుత్వానికి అందజేత హైదరాబాద్(జనంసాక్షి): కాళేశ్వరంపై జస్టిస్ పీసీ ఘోష్ కమిటీ నివేదిక దాదాపు సిద్ధమైంది. ఈ నెలాఖరులోగా ప్రభుత్వానికి అందించే అవకాశముంది. విచారణలో …
హైదరాబాద్(జనంసాక్షి): తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్-1 పిటీషన్లపై హైకోర్టులో విచారణ ముగిసింది. ఇరువైపులా వాదనలు పూర్తవడంతో హైకోర్టు తీర్పును రిజర్వు చేసింది. మెయిన్స్ మూల్యాంకనంలో అక్ర
` 10 శాతం అదనపు టారిఫ్ విధిస్తామని హెచ్చరిక వాషింగ్టన్(జనంసాక్షి): వాణిజ్య సుంకాల విషయంలో కఠిన వైఖరి అవలంబిస్తోన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా మరో …
` మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ` ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పత్రాలు పంపిణీ నాగర్ కర్నూల్్(జనంసాక్షి): ఇందిరమ్మ ప్రభుత్వం అంటే పేదవారి కష్టాలు తీర్చే ప్రభుత్వమని …
` ఇటువంటి సీఎంను గతంలో ఎప్పుడూ చూడలే ` ఆరు గ్యారెంటీలను మరచిన ప్రభుత్వం: కేటీఆర్ హైదరాబాద్(జనంసాక్షి): సీఎం రేవంత్ రెడ్డి అన్నీ అబద్ధాలే మాట్లాడుతున్నారని బీఆర్ఎస్ …
` భారత్ ఉగ్రవాద బాధిత దేశం ` రెండు దేశాలను ఒకే త్రాసులో తూకం వేయలేం ` బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశంలో ప్రధాని మోదీ వెల్లడి ` …
డిప్లొమా కోర్సు ఇంటర్కు సమానమే’ ` తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు హైదరాబాద్(జనంసాక్షి):ఎలక్ట్రిక్, ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్లో డిప్లొమా పూర్తి చేసిన అభ్యర్థి ఇంటర్మీడియట్ అర్హత ల
కొత్త పార్టీ ‘ది అమెరికా పార్టీ’ని ప్రకటించిన మస్క్ అమెరికాలో ప్రస్తుతం ప్రజాస్వామ్యం లేదని వెల్లడి వాషింగ్టన్(జనంసాక్షి): వాషింగ్టన్: ప్రపంచ కుబేరుడు, టెస్లా అధినేత ఎలాన్ మస్క్
` ప్రతి ఒక్కరికీ ఇల్లు, ఆత్మగౌరమే లక్ష్యం : డిప్యూటీ సీఎం భట్టి ` కాంగ్రెస్ ప్రభుత్వంతోనే పేదల సొంతింటి కల సాకారం ` ఎవరు ఎన్ని …
` హెచ్చరిక జారీ చేసిన అధికారులు ` కొనసాగుతున్న వర్ష బీభత్సం ` భారీ వరదల ధాటికి అల్లకల్లోలంగా రాష్ట్రం ` 75కు చేరిన మృతులు ` …
` పాలమూరు రైతులను మోసం చేసే కుట్ర ` కల్వకుర్తి లిఫ్ట్ ఎప్పుడు ఆన్ చేయాలో మాకు తెలుసు ` కాంగ్రెస్ పాలనలో రైతులు బాగుంటే ఓర్వలేకపోతున్నారా …
` అందుకోసం వారికి త్వరలోనే మరోసారి అర్హత పరీక్ష ` ప్రతి రెవెన్యూ గ్రామానికి గ్రామ పరిపాలనా అధికారి ` రెవెన్యూ ఉద్యోగ సంఘాలతో మంత్రి పొంగులేటి …
భరోసా కేంద్రాల ద్వారా బాధితులకు అండ సామాజిక మాధ్యమాల విషయంలో జాగ్రత వ్యవహరించాలి చిన్నారులపై లైంగిక హింస కేసుల్లో నిందితులను కఠినంగా శిక్షిస్తాం సీఎం రేవంత్రెడ్డి హెచ్చరిక …
పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో నిపుణులు లేరు పర్యవేక్షణ, పరిశోధనలు కరువై పరిశ్రమలకు అనుమతులిస్తున్నరు ఇథనాల్ కంపెనీలను ప్రోత్సహించడమంటేనే అది అశాస్త్రీయమైన విధానం శాస్త్రవేత్త, డా
` కేంద్రంలో అధికారంలోకి వస్తాం..దేశాన్ని రక్షిస్తాం ` దేశ ఆర్థిక పరిస్థితిని మోదీ చిన్నాభిన్నం చేశారు ` 11 ఏళ్లలో తెలంగాణకు ఆయన చేసింది శూన్యం ` …