హైదరాబాద్ (జనంసాక్షి): దేశ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడానికి పుట్టిందే బీఆర్ఎస్ అని ఎన్నారై ఒమాన్ శాఖ అధ్యక్షుడు మహిపాల్ రెడ్డి ఒక ప్రకటనలో అన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జె
కోటగిరి ఫిబ్రవరి 3 జనం సాక్షి:-మండలంలో మన ఊరు మనబడి కార్యక్రమానికి ఎంపికైన ప్రభుత్వ పాఠశాలలో పలు అభివృద్ధి పనులు మందకొండీగా, తూతూ మంత్రంగా సాగుతున్నాయని స్థానిక ఎంపీటీసీ కొట్టం మనోహర్
కామారెడ్డి ప్రతినిధి పిబ్రవరి3 జనంసాక్షి; నూతన సచివాలయంలో అగ్నిప్రమాదాన్ని మాక్ డ్రిల్ పేరుతో మసిపూసిమారేడుకాయ చేసే ప్రయత్నం చేస్తున్నారని మాజీ మంత్రి మాజీ మండలి ప్రతిపక్ష నేత మహమ్మ
మాజాన్ని ఒక క్రమపద్ధతిలో నడపడంలో ఆయా ప్రాంతాలు, వర్గాల సంస్కృతీ సాంప్రదాయాల పాత్ర కీలకమని మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు. ప్రజలను ఐక్యం చేయడంలో పెద్దగట్టు వంటి జాతరలు దోహదపడుతాయని చెప
రాజన్న సిరిసిల్ల బ్యూరో. ఫిబ్రవరి 3. (జనం సాక్షి).కుసుమ రామయ్య బాలుర ఉన్నత పాఠశాల సిరిసిల్లలో సైన్స్ ప్రయోగాలు ప్రాజెక్టులు వినూత్న ఆవిష్కరణలు చేసిన అత్యున్నత ప్రతిభ కనబరిచిన ఇద్దరు విద
***** సైదాపూర్ జనం సాక్షి ఫిబ్రవరి3;మండలంలోని వివిధ గ్రామాలకు రెండు కోట్ల 80 లక్షల నిధులను మంజూరు చేసిన హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీష్ బాబును సర్పంచ్ల ఫోరం ఆధ్వర్యంలో శుక్రవారం ఘనంగా సన్మానించ
హైదరాబాద్: TS Assembly 2023 | తెలంగాణ ప్రభుత్వం సాధిస్తున్న సమ్మిళిత సమగ్రాభివృద్ధి యావత్ దేశానికి ఆదర్శప్రాయంగా నిలుస్తున్నదని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. ప్రతి రంగంలోనూ దేశం ఆశ్చ
ఎల్కతుర్తి 3 జనంసాక్షి వొడితల యువసేన అధ్యక్షుడు చిట్టి గౌడ్*గారి ఆధ్వర్యంలో ఘనంగా బి.ఆర్.ఎస్ పార్టీ రాష్ట్ర యువ నాయకులు ఇంద్రనిల్ బాబు గారి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎల్కతుర్
మార్చి 17 న బయ్యారంలో ప్రారంభం,హైదరాబాద్ లో ముగింపు. -500 మందితో ఎర్ర దండు లాంగ్ మార్చ్ పేరుతో నిర్వహణ… -ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆరు చోట్ల బహిరంగ సభలు.. -సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు త
.11నుండి టెక్నికల్ సర్టిఫికెట్ కోర్సు పరీక్షలు. డీఈఓ గోవిందరాజులు.నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి,జనవరి3(జనంసాక్షి): విద్యాశాఖ ఆధ్వర్యంలో డ్రాయింగ్, టైలరింగ్ టెక్నికల్ సర్టిఫికెట్ కోర్స
జనం సాక్షి , మంథని : ఈ నెల 6 వ తేదీ న అసెంబ్లీలో తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టే బడ్జెట్ లో మంథని మండలం లోని పోతారం లిఫ్ట్ ఇరిగేషన్ కు నిధులు కేటాయించాలని ఈ ప్రాంత రైతాంగం తరపున కోరుతున్నట్
రాజన్న సిరిసిల్ల బ్యూరో. ఫిబ్రవరి 3. (జనంసాక్షి). ఎస్పీ అఖిల్ మహాజన్ ను సిరిసిల్ల ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గం అధ్యక్షులు ఆకుల జయంత్ కుమార్ ఆధ్వర్యంలో శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు.
జనం సాక్షి , మంథని : పెద్దపల్లి జిల్లా మంథని మండలం దుబ్బ పల్లె గ్రామంలోని గర్భిణీ స్త్రీలకు తోడబుట్టిన అన్న అన్న వలె సర్పంచ్ ఎరవెల్లి నరేష్ రావు శ్రీమంత కార్యక్రమం నిర్వహించారు. సర్పంచ్
జనం సాక్షి , మంథని : కంటి వెలుగు ను సద్వినియోగ పరుచుకోవాలని దుబ్బ పల్లె సర్పంచ్ ఎరవెల్లి నరేష్ రావు సూచించారు. శుక్రవారం మంథని మండలంలోని దుబ్బ పల్లి గ్రామంలో సర్పంచ్ ఎర్రవెల్లి నరేష్ రావ
! జనం సాక్షి , మంథని: పెద్దపెల్లి జిల్లా మంథని మండలం చిన్న ఓదాల మానేరు ఇసుక క్వారీ నుండి జాతీయ హరిత ట్రిబునల్ మధ్యంతర ఉత్తర్వుల ను ఉల్లంఘించి ఇసుక తవ్వకాలు,అక్రమ రవాణా చేపడుతున్నారని కిస
జనం సాక్షి , మంథని : పెద్దపెల్లి జిల్లా మంథని పట్టణం లో మత్స్య శాఖ అధ్యక్షులు పోతారవేణి క్రాంతికుమార్ ను బీజేపీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్
కమాన్ పూర్ , జనం సాక్షి : బిజెపి రాష్ట్ర నాయకులు చంద్రుపట్ల సునీల్ రెడ్డి ఈ నెల 5వ తేదీ నుండి మంథని నియోజకవర్గంలో చేపట్టనున్న ప్రజా చైతన్య యాత్ర వాల్ పోస్టర్ ను గురువారం పెద్దపెల్లి జిల్ల
మన హాయంలో చేసిన పనులు ప్రజలలోకి తీసుకెళ్లండి జనం సాక్షి కొల్లాపూర్ రూరల్ ఫిబ్రవరి 3 పెంట్లవెల్లి మండలం గోపాలపురం గ్రామం లో మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు తన ముఖ్య కార్యకర్తలతో సమావేశం
కొండమల్లేపల్లి ఫిబ్రవరి 2 (జనంసాక్షి) న్యూస్ : పార్లమెంట్ లో ప్రవేశ పెట్టిన 2023 బడ్జెట్లో ఇటీవలి కాలంలో లేవనెత్తిన దాదాపు అన్ని విద్యారంగ అవసరాలను మరియు దేశ విద్యార్ధుల, సంస్థల డిమాండ్లను
రాష్ట్రంలో నిర్వహించనున్న గ్రూప్-4 పరీక్ష తేదీని టీఎస్పీఎస్సీ (రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్) ప్రకటించింది. జులై 1వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా పరీక్షలు నిర్వహించనున్నట్లు వెల్లడ
హైదరాబాద్: ఫైర్సేఫ్టీ పాటించని వ్యాపారులు, గోదాముల నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. తగిన జాగ్రత్తలు పాటించని కారణంగానే ఇలాంటి ప్రమాద
బోకర్: ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో ఇతర రాష్ట్రాల నాయకులు బీఆర్ఎస్లో చేరేందుకు ఉత్సాహం చూపుతున్నారు. ఈనెల 5న మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లాలో నిర్వహిస్తున్న బీఆర్ఎస్ బహిరంగ
వీణవంక ఫిబ్రవరి 2 (జనం సాక్షి )వీణవంక మండలంలోని రెడ్డిపల్లి గ్రామ సర్పంచ్ పోతుల నర్సయ్య తన కుమారుని పెండ్లి ఆహ్వాన పత్రికను ఎంపీపీ ముసిపట్ల రేణుకా తిరుపతి రెడ్డి కి మర్యాద పూర్వకంగా కలి
పంచముఖ ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవంలో పాల్గొన్న కొండమల్లేపల్లి సిఐ రవీందర్ ఎస్ఐ నారాయణరెడ్డి కొండమల్లేపల్లి ఫిబ్రవరి 2 (జనంసాక్షి) న్యూస్ : కొండమల్లేపల్లి పట్టణంలోని విన
జనం సాక్షి:కొల్లాపూర్ రూరల్ ఫిబ్రవరి 2 కొల్లాపూర్ ఎక్సైజ్ సర్కిల్ పరిధిలోని పెంట్లవెల్లి మండలం ఎంగంపల్లి తాండ చెందిన ఎస్లావత్ మోత్యనాయక్ రత్లవత్ రాజానాయక్ అనే ఇద్దరూ పెంట్లవెల్లి మండ
టేకులపల్లి,ఫిబ్రవరి 2( జనం సాక్షి): ప్రగతిశీల మహిళా సంఘం (POW) రాష్ట్ర 3వ మహాసభలను విజయవంతం చేయాలని కోరుతూ గురువారం టేకులపల్లి మండల కేంద్రంలో, బద్దుతండా పంచాయతీ నంద్యాతండా లో పోస్టర్ ఆవిష్కర
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు శుక్రవారం ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్లోని అసెంబ్లీ పరిసరాల్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. శుక్రవారం ఉదయం 9 న
హైదరాబాద్: రాజా బహదూర్ వెంకట రామారెడ్డి ఎడ్యుకేషనల్ సొసైటీ అనేది సేవా ఆధారిత, లాభాపేక్ష రహిత సంస్థ అని మంత్రి హరీశ్ రావు అన్నారు. రాజా బహదూర్ వెంకట రామారెడ్డి ఎడ్యుకేషనల్ సొసైటీ నూతన
జనం సాక్షి కొల్లాపూర్ రూరల్ ఫిబ్రవరి 2 పెంట్లవెల్లి మండలం లో సైబర్ క్రైమ్ నేరలపై పోలీసులు అవగాహన సదస్సు నిర్వహించారు పెంట్లవెల్లి ఎస్సై రామేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ గ్రామంలో అనుమానాస్
దోమ పిబ్రవరి 1(జనం సాక్షి)దోమ మండల పరిధిలోని దాదాపూర్ గ్రామంలో రవిచంద్ర యువజన సంఘం ఆధ్వర్యంలో చత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహ స్థాపనకు బుధవారం స్థానిక సర్పంచ్ ఊరగావలి కృష్ణ గ్రామ పెద్దలు
గ్రామీణ క్రీడా ప్రాంగణ స్థలాన్ని పరిశీలించిన డిఎల్పిఓ బాల్కొండ ఫిబ్రవరి 1 (జనం సాక్షి ) నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండల కేంద్రంలోని గ్రామీణ క్రీడా ప్రాంగణ స్థలాన్ని డిఎల్పిఓ శ్రీనివాస
If you’re among those people who have decided to write a college essay or an exam essay, there are many important matters that you ought to consider when it comes to essay writing. Reading this article will provide you some … వివరాలు →
Write My Research Paper is an excellent resource that every student at a university should be aware of. If you are ordering your own research paper through writing workshop companies, you should not pay for these items: Proofreading corretor ortografico … వివరాలు →
` ఎన్నికల వేళ కర్నాటకకు పెద్దపీట ` అప్పర్ భద్ర ప్రాజెక్టుకు రూ.5,300 కోట్ల కేటాయింపు ` ఆదాయ పన్ను పరిమితి రూ.7లక్షలకు పెంపు ` ఆదాయం రూ.7 నుంచి 9 లక్షల వరకు 5శాతం పన్ను ` ఆదాయం రూ.30లక్షలు దాటితే 30శాతం
మెట్పల్లి టౌన్, ఫిబ్రవరి 01,జనంసాక్షి :ఫిబ్రవరి 01వ తేది నుండి జగిత్యాల జిల్లా వ్యాప్తంగా భాష పండితుల ఐక్య కార్యాచరణ ఆధ్వర్యంలో 9వ.10వ తరగతులు సహాయ నిరాకరణ కార్యక్రమం కొనసాగుచున్నది , భాష పం
కల్పన లో భాగంగామన ఊరు మనబడి కార్యక్రమంలో రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలో దశలవారీగా 12 రకాల మౌలిక వసతులు కల్పన లో భాగంగాపలు అభివృద్ధి పనులు పూర్తి చేసిన వాటిని ప్రారంభించిన ఎంపీపీ
తెలియజేసిన పార్ బాయిల్డ్ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు సముద్రాల వెంకటేశ్వర్లు కొండమల్లేపల్లి ఫిబ్రవరి 1 (జనంసాక్షి) న్యూస్ : తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి
*వేతన జీవులను నిరాశ పర్చిన కేంద్ర బడ్జెట్*యుటిఎఫ్ జిల్లా అధ్యక్షులు ముల్కల కుమార్* వీణవంక ఫిబ్రవరి 1 (జనం సాక్షి) వీణవంక ఆదాయపు పన్ను మినహాయింపు పరిమితిని స్వల్పంగా పెంచి మధ్యతరగతి వేతన
బూసెనెల్లి లో ఘనంగా మాడివాల మచిదేవుని జయంతి వేడుకలు జహీరాబాద్ ఫిబ్రవరి 1 (జనంసాక్షి.)జహీరాబాద్ మండలంలోని బూసేనెల్లి గ్రామంలో మాడివాల మచిదేవా జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆరాధ్య దై
కొండమల్లేపల్లి ఫిబ్రవరి 1 (జనంసాక్షి) న్యూస్ : కొండమల్లేపల్లి మండల కేంద్రంలోని కేజిబివి పాఠశాల విద్యార్ధుల సాంస్కృతిక కార్యక్రమాల నిమిత్తం సౌండ్ మైకు బుధవారం ఎంపిపి దూదిపాల రేఖ మండల అభ
-ఆయా గ్రామాలకు రెండు కోట్ల 30 లక్షల మంజూరుసైదాపూర్ జనం సాక్షి ఫిబ్రవరి1;మండల కేంద్రంలోని ఎంపీడీవో, ఎమ్మార్వో కార్యాలయాలకు రోడ్డు నిర్మాణానికి ప్రత్యేకంగా 50 లక్షల నిధులు మంజూరు చేసిన ఎమ్
కలెక్టర్మన ఊరు మన బడి కార్యక్రమంలో ఎమ్మెల్యే జడ్పీ చైర్ పర్సన్, కలెక్టర్ జహీరాబాద్ ఫిబ్రవరి 1( జనం సాక్షి). న్యాల్కల్ మండలంలోని మెటల్ కుంట గ్రామంలో 85 లక్షల రాష్ట్ర ప్రభుత్వ నిధులతో నిర్మి
నెరడిగొండఫిబ్రవరి1(జనంసాక్షి):క్రీడల్లో గెలుపు ఓటములు సహజమేనని మండల జడ్పీటీసీ అనిల్ జాధవ్ అన్నారు.క్రికెట్ టోర్నీ ముగింపులో భాగంగా మండలంలోని బంధం రేగడి గ్రామ సర్పంచ్ గ్రామ యువకుల అభి
.. – అబ్బురపరిచే విధంగా నిర్మాణం …!భైంసా రూరల్ ఫిబ్రవరి 01 జనం సాక్షిభైంసా మండలానికి చెందిన ఓ రైతు తనలో ఉన్న సృజనాత్మకత ఆలోచనలు వెన్నుతట్టి సుద్ధవాగు నీటిని దాటి 800 ఎకరాలకు వెళ్లే విధంగా వె
పత్రిక విలేకరి పై అధికార పార్టీ నాయకుల దాడిని ఖండించిన కాంగ్రెస్ పార్టీ మోత్కూరు ఫిబ్రవరి 1 జనంసాక్షి : మున్సిపాలిటీలో జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలను ఓ పత్రిక విలేకరి చైర్మన్ భర్త
జర్నలిస్టు కల సహకారానికి కేసీఆర్ ప్రభుత్వం కృషి జర్నలిస్టులకు ఇళ్ల పట్టాలను అందజేసిన ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ అందోల్ జోగిపేట// జనం సాక్షి// ఫిబ్రవరి:: ఏళ్ల తరబడిగా ఎదురుచూస్తున్న జర
టి నుండి తిరిగి ప్రారంభం కానున్న వై ఎస్ షర్మిల పాదయాత్ర…భువనగిరి టౌన్ (జనం సాక్షి):-@ వై ఎస్ ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి వై ఎస్ షర్మిల ప్రజా ప్రస్థాన పాదయాత్ర తిరిగి ఈ నెల 2 వ తేది నుండి ప్ర
హత్ సే హాత్ జోడో యాత్రలో కాంగ్రెస్ బలోపేతం కృషి చేస్తా ఓ బి సి జిల్లా అధ్యక్షుడు గోద రాహుల్ గౌడ్….. భువనగిరి టౌన్ ( జనం సాక్షి ):—పట్టణ కేంద్రంలో ఏర్పాటు చేసిన ఓబిసి ముఖ్య నేతల సమావేశంలో భాగ
: శామీర్ పేట్, జనం సాక్షి : అంతర్జాతీయ మానవ హక్కుల సంఘం – సౌత్ ఇండియా డైరెక్టర్ మరియు తెలంగాణ రాష్ట్ర హైకోర్ట్ ప్రముఖ నిష్ణాతులైన సీనియర్ న్యాయవాది తూప్రాన్ పట్టణ అభివృద్ధి ప్రధాతఅయిన బడ
..క్రికెట్ క్రీడాకారులకు టీషర్ట్ పంపిణీ చేసిన:ఆర్గనైజేషన్ చైర్ పర్సన్ కొప్పుల స్నేహాలత… ధర్మపురి (జనం సాక్షి)ధర్మపురి క్యాంపు కార్యాలయంలో బుధవారం పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం రామ
– బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య.ఫొటో : క్రికెట్ కిట్ అందజేస్తున్న ఎమ్మెల్యే. బెల్లంపల్లి, ఫిబ్రవరి 1, (జనంసాక్షి )క్రీడలతో మానసిక ఉల్లాసం కలుగుతుందని బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గ
: తుంకుంట 3వార్డు కౌన్సిలర్ రజినివేణు గోపాల్ రెడ్డి : శామీర్ పేట్ జనం సాక్షి : రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన కంటి వెలుగు పేద లకు జీవన వెలుగు లాంటి దని తుంకుంట మున్సిపాలిటీ 3వ వార్డు కౌన్
– టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి మాదాడి శ్రీనివాస్ రెడ్డి డిమాండ్ జనం సాక్షి, మంథని: పత్తి రైతులు అరుకాలం కష్టపడి పండించిన పంటకు కనీస మద్దతు ధర 15 వేల రూపాయలు ఇవ్వాలని మాదాడి శ్రీనివాస్
కొండమల్లేపల్లి ఫిబ్రవరి 1 (జనంసాక్షి) న్యూస్ : దేవరకొండ నియోజకవర్గం చింతపల్లి మండల పరిధిలో హోమంతాలపల్లిలొ కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ ఎన్నికల్లో పాల్గొన్న టిపిసిసి నాయకులు కేతావత్ భీల్
రమావత్ రవీంద్ర కుమార్కొండమల్లేపల్లి ఫిబ్రవరి 1 (జనంసాక్షి) న్యూస్ : మన ఊరు మన బడి పథకంతో ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించి పాఠశాలలను బలోపేతం చేస్తుందని దేవరకొండ శా
బొడ్రాయి నాభి శిల ప్రతిష్ఠాపనకు విరాళం అందజేతఆత్మకూర్(ఎం) ఫిబ్రవరి 1 (జనంసాక్షి ) మండల కేంద్రంలో బొడ్రాయి పున ప్రతిష్ఠాపన కార్యక్రమానికి కమ్మగాని శ్రీను 51,116 రూపాయలను విరాళంగా గ్రామ సర్ప
– కన్నాల సబ్ స్టేషన్ ముట్టడిలో బిజెపి రాష్ట్ర నాయకులు చందుపట్ల సునీల్ రెడ్డి జనం సాక్షి , కమాన్ పూర్ : టిఆర్ఎస్ ప్రభుత్వం చేపడుతున్న ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా, ముఖ్యంగా ఏసిడి చార్
చెక్కులు పంపిణీ చేసిన: చైర్మన్ ఎల్లాల…ధర్మపురి (జనం సాక్షి )ప్రాధమిక వ్యవసాయ సహకార సంఘం ధర్మపురి పట్టణ అద్వర్యం లో బావి,పైపు లైన్ త్రవ్వకం కోసం 3,20,000 రూ.చెక్కులను అధ్యక్షుడు డీసీఎంఎస్ చైర
ఆత్మకూర్(ఎం) ఫిబ్రవరి 1 (జనంసాక్షి) పల్లెర్ల గ్రామంలో నిరుపేద కుటుంబమైన తాడురి పిచ్చమ్మ భర్త తాడురి నర్సయ్య ఇటీవల అనారోగ్య కారణంగా మృతి చెందారు వారి కుటుంబానికి బీజేపి రాష్ట్ర నాయకులు ఆ
అందిస్తున్న ఆర్.వి టూర్స్ అండ్ ట్రావెల్స్కూకట్ పల్లి జనంసాక్షి : వేసవి సెలవులు రాగానే రొటీన్ లైఫ్కి ఫుల్స్టాప్ పెట్టేసి కుటుంబంతో కలిసి విహారయాత్రలో ఉల్లాసంగా గడపాలనుకుంటారు. ఏడా
– మంజూరు చేసిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కృతజ్ఞతలు – మంథని ఎమ్మెల్యే దుద్దిల్ల శ్రీధర్ బాబు జనం సాక్షి, మంథని : పంచాయతీ రాజ్ శాఖ నుండి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వా
జనం సాక్షి, కమాన్ పూర్ : పెద్దపెల్లి జిల్లా కమాన్ పూర్ మండలం జూలపల్లి గ్రామం లో త్వరలో గౌడ సంఘము ఆధ్వర్యంలో ప్రతిష్టాపన జరగనున్న శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లీ దేవాలయంను బుధవారం బీజేపీ రాష్ట్
If you desperately want someone to compose something, however, you do not have enough time, seek the services of an essay author. It is better to get the assistance of a professional author than to make a mistake and put … వివరాలు →
– ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ సంస్థ ఉమ్మడి జిల్లా కార్యదర్శి అంబాలా మహేందర్. బెల్లంపల్లి, ఫిబ్రవరి 1, (జనంసాక్షి )తెలంగాణ ప్రభుత్వం, విద్యుత్ శాఖ వినియోగదారులపై అడ్వాన్స్ కంజక్షన్ డిపా
: మంత్రి హరీశ్రావుప్రభుత్వ పాఠశాలల్లో కార్పొరేట్ స్థాయి వసతులు : మంత్రి హరీశ్రావు హైదరాబాద్ : మన ఊరు – మన బడి కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ పాఠశాలల్లో కార్పొరేట్ స్థా
జనం సాక్షి , మంథని : పెద్దపల్లి జిల్లా మంథని పట్టణం లోని పాట సంతోష్ (హనుమాన్ కిరణం ) కుమారుడు అవ్యవ్ సంప్రీత్ పుట్టిన రోజు సందర్భం గా నిరుపేద కుటుంబం అయిన మంథని గ్రామంలోని బోయిన్ పెట్ లో దా
: మంత్రి సత్యవతివిద్యావ్యవస్థను బలోపేతం చేయడమే ప్రభుత్వ లక్ష్యం: మంత్రి సత్యవతి ములుగు: రాష్ట్ర ప్రభుత్వం మనసుపెట్టి ప్రభుత్వ పాఠశాలను అభివృద్ధి చేస్తున్నదని మంత్రి సత్యవతి రాథోడ్ అ
రాజలింగు జనం సాక్షి, మంథని: పెద్దపెల్లి జిల్లా కమాన్ పూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ గా నియమితులైన దాసరి రాజలింగు బుధవారం మంథనిలో పెద్దపల్లి జడ్పీ చైర్మన్ పుట్ట మధు ను కలిసి శాలువా
సిరిసిల్ల: మన ఊరు-మన బడిలో భాగంగా సిరిసిల్ల జిల్లా గంభీరావుపేటలో నిర్మించిన కేజీ టూ పీజీ క్యాంపస్ను విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డితో కసిలి మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. అనంతరం
ముదిరాజ్ కుల సంఘం జనం సాక్షి, మంథని :ఇటీవల మంథని మత్స్యపారిశ్రామిక సహకార సంఘం ఎన్నికల్లో ఏకగ్రీవంగా ఎన్నికైన నూతన అధ్యక్షులు పోతరవేని క్రాంతి కుమార్ ని, ఉపాధ్యక్షులు నరెడ్ల కిరణ్, కార్
Playing online casinos has gained tremendous popularity lately. Millions of people all over the world are becoming involved in online gambling on a daily basis and all of them have one common aim, to win. To play with casino online … వివరాలు →
ఆందోళన చేపట్టిన ట్రైడెంట్ కార్మికులుగుట్టు చప్పుడు కాకుండా చక్కెర తరలించేందుకు ప్రయత్నం జహీరాబాద్ జనవరి 31 (జనం సాక్షి) పిఎఫ్ , ఎల్ఐసి బకాయి డబ్బుల కోసం కార్మికులు ట్రైడెంట్ చక్కర కర్మగ
రాజంపేట్ జనవరి 31 (జనంసాక్షి)రాజంపేట్ మండల కేంద్రంలో కరెంటు స్తంభానికి ఢీ కొట్టిన చెరుకు లారీ డ్రైవర్ మద్యం మత్తులో కొండాపూర్ నుండి కామారెడ్డికి చెరుకు లారీ సాయంత్రం 6 గంటల సమయంలో వెళుతు
జహీరాబాద్ జనవరి 31 (జనంసాక్షి )ఈ నెల 6, 7వ తేదిలలో వ్యక్తిత్వ వికాస శిక్షణ. తరగతులు ఆర్ ఎల్ సప్తగిరి కన్వెషన్ ప్రస్తాపుర్ ‘ఎక్స్ ‘ రోడ్ లో నిర్వహించడం జరుగుతుంది అని జహీరాబాద్ ఇంపాక్ట్ ఆర్గన
– కొనసాగుతున్న శత జయంతి ఉత్సవాలు- 4వ తేదీన జగద్గురులు రాక 5న సిద్దేశ్వర స్వామికి పట్టాభిషేకంజహీరాబాద్ జనవరి 31 (జనం సాక్షి )తెలంగాణలో ప్రసిద్ధి చెందిన దత్త క్షేత్రాలలో ఒక్కటైనా ఝరాసంగం మం
– మాజీ మంత్రి గడ్డం వినోద్.బెల్లంపల్లి, జనవరి 31, (జనంసాక్షి ) బెల్లంపల్లి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి సహకరించాలని మాజీ మంత్రి గడ్డం వినోద్ అన్నారు. మంగళవారం ఆయన బెల్లంపల్
ఆదిలాబాద్ జనవరి31( జనం సాక్షి )తాజాగా ఏసీబీ అధికారులు విసిరిన వలకు అవినీతి అధికారులతో పాటు మరో ఉద్యోగి చిక్కిన ఘటన జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.. అదిలాబాద్ జిల్లా ఉపాది కల్పనాధికారి కా
భైంసా రూరల్ జనవరి 31 జనం సాక్షిభైంసా పట్టణంలోని జిడిఆర్ హాస్పిటల్ చైర్మన్ డాక్టర్అనిల్ కుమార్ 44వ జన్మదిన వేడుకలను అభిమానులు, యువకులుఘనంగా జరిపారు. ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ వైద్య సేవలు
రఘునాథ పాలెం జనవరి 31 జనం సాక్షిముఖ్యఅతిథిగా ఏ. ఈ రంజిత్ రెడ్డి( రూరల్ వాటర్ సప్లై డిపార్ట్మెంట్ ). మాట్లాడుతూ లో భాగంగా పిల్లలకి రైతుల యొక్క కష్టాన్ని వారి యొక్క విలువలను తెలియజేశారు.ఆహార
కోటగిరి జనవరి 31 జనం సాక్షి:-కోటగిరి మండల సాధారణ సర్వసభ్య సమావేశం ఫిబ్రవరి 2 గురు వారం ఉదయం 11 గంటలకు శ్రీమతి ఎంపీపీ వల్లేపల్లి సునీత శ్రీనివాస్ అధ్యక్షతన ఎంపీడీవో కార్యాలయం లో జరుగుతుందని
కొండమల్లేపల్లి జనవరి 31 (జనంసాక్షి) న్యూస్ : కొండమల్లేపల్లి పట్టణంలో వెంకటేశ్వర నగర్ దేవరకొండ రోడ్ లో గల శ్రీశ్రీశ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి విగ్రహ మరియు ధ్వజస్తంభ ప్రతిష్టా మహోత్సవమునకు ప
మహిళా సంఘాల ఆవేదనరాజంపేట్ జనవరి 30 (జనంసాక్షి)కామారెడ్డి నియోజకవర్గ పరిధిలోని రాజంపేట్ మండలములోని 6 గ్రామాల మహిళా సంఘాల సభ్యులు తమకు రావలసిన వడ్డీ లేని రుణాలు, అభయ హస్తం కింద మహిళలు కట్ట
రాయికోడ్ జనం సాక్షి జనవరి 31 రాయికోడ్ మండల కేంద్రంలోని మార్కెట్ యార్డు లో నిర్వహించే పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేయడానికి నేడు బుధవారం ఉదయం 11 గంటలకు ఆందోల్ ఎమ్మెల్యే చంటి
హుజూర్ నగర్ జనవరి 31 (జనం సాక్షి) : సమాజంలోని పేదలకు సహాయం చేసినప్పుడే ప్రజల్లో గుర్తింపు ఉంటుందని హుజూర్ నగర్ ఏరియా ఆసుపత్రి సూపర్డెంట్ సుందరి కరణ్ కుమార్, వ్యాపారవేత్త నల్లమల సుబ్బారావ
హైదరాబాద్ : ఫార్మా, గ్లోబల్ క్యాపబిలిటీ క్యాంపస్ కేంద్రం రంగంలో హైదరాబాద్ తన స్థానాన్ని మరింత సుస్థిరం చేసేలా మరో లైఫ్ సైన్సెస్ దిగ్గజ కంపెనీ శాండోస్ (Sandoz) తన గ్లోబల్ క్యాపబిలిటీ కేంద్
కోటగిరి జనవరి 31 జనం సాక్షి:-విద్యార్థులు కష్టంతో కాకుండా ఇష్టంతో చదివితే లక్ష్యాన్ని సాధించవచ్చనీ డిఐఈఓ రఘురాజ్ పేర్కొన్నారు.మంగళవారం కోటగిరి మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశా
ముఖ్యఅతిథిగా హాజరైన డిఐఈఓ రఘురాజ్కోటగిరి జనవరి 31 జనం సాక్షి:-విద్యార్థులు కష్టంతో కాకుండా ఇష్టంతో చదివితే లక్ష్యాన్ని సాధించవచ్చనీ డిఐఈఓ రఘురాజ్ పేర్కొన్నారు.మంగళవారం కోటగిరి మండల క
నాయకులు : పొన్నాల గ్రామంలో శ్రీ గండి చిత్తరమ్మ పెద్దమ్మ తల్లి ఫిబ్రవరి 5న జాతర మహోత్సవం పురస్కరించుకొని మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుదీర్ రెడ్డి శమిర్ పెట్ జడ్పీటీసీ అనిత లాలయా, ఎంపిపి ఎల
మున్సిపల్ చైర్ పర్సన్ గెల్లి అర్చనరవి హుజూర్ నగర్ జనవరి 31(జనం సాక్షి): కంటి వైద్య శిబిరాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని మున్సిపల్ చైర్ పర్సన్ గెల్లి అర్చనరవి అన్నారు.మంగళవారం హుజూర్
భైంసా నూతన ఏఎస్పీ పాటిల్ కాంతిలాల్ సుభాష్.భైంసా రూరల్ జనవరి 31 జనం సాక్షిప్రజలందరూ ఇల్లీగల్ యాక్టివిటీస్ కి దూరంగా ఉండాలని పోలీసులకు సహకరించి శాంతిభద్రతలకు అఘాతం కలిగించద్దని భైంసా పట