SENSEX
NIFTY
GOLD
USD/INR

Weather

23    C
... ...View News by News Source

బుధవారం రాశి ఫలాలు (29-11-2023)

మేషం – కొత్త కార్యక్రమాలు చేపడతారు. ఇంటాబయటా ప్రోత్సాహం. సభలు సమావేశాలలో పాల్గొంటారు. భాగస్వామ్య వ్యాపారాలు లాభిస్తాయి. నూతన వస్తు, ఆభరనాలు కొనుగోలు చేస్తారు. ధన లాభం. వృషభం – ఆర్థిక పరిస్థితులు అనుకూలిస్తాయి. వ్యవహారాలలో విజయం సాధిస్తారు. మిత్రుల నుండి ముఖ్య సమాచారం అందుతుంది. షేర్లు, భూముల క్రయవిక్రయాలలో లాభాలు పొందుతారు. వాహన యోగం. మిథునం – ఆస్థి తగాదాలు పరిష్కారమై ఊరట చెందుతారు. ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడతారు. వృత్తి, వ్యాపారాలలో ఒడిదుడుకులు తొలగి […]

మన తెలంగాణ 29 Nov 2023 12:12 am

కొత్త వివాదం.. పోలీసులపై జర్నలిస్టులు, విపక్షాల ఆగ్రహం

అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగియడంతో ప్రలోభాల పర్వం మొదలైంది. ఓటర్లను ప్రలోభపెట్టడానికి నోట్ల పంపిణీ ప్రక్రియను స్థానిక పార్టీల నేతలు మొదలుపెట్టారు. ..

దిశా డైలీ 29 Nov 2023 12:07 am

కేసీఆర్ నన్ను ఓడించడానికి ఓటుకు రూ. 10 వేలు పంపిణీ చేయిస్తావా: బండి సంజయ్

‘‘కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో బండి సంజయ్ గెలుస్తున్నారని అన్ని సర్వేలు తేల్చడంతో ముఖ్యమంత్రి కేసీఆర్ రంగంలోకి దిగి ప్రత్యేక టీంతో డబ్బులు పంపిణీ చేయిస్తూ తనను ఓడించేందుకు కుట్రలు చేస్తూ పూర్తిగా దిగజారిపోయారని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ మండిపడ్డారు.

దిశా డైలీ 29 Nov 2023 12:03 am

గోషామహల్‌లో అర్ధరాత్రి హైడ్రామా.. పోలీసుల అదుపులో BRS ఎమ్మెల్యే అభ్యర్థి

ఎన్నికల ప్రచారం ఈ రోజు సాయంత్రం 5 గంటలకు ముగిసింది. దీంతో తెలంగాణ వ్యాప్తంగా 144 సెక్షన్ అమలు లోకి వచ్చిన సంగతి తెలిసిందే. అయితే గోషామహల్‌ నియోజకవర్గంలో అర్ధరాత్రి హైడ్రామా చోటు చేసుకుంది.

దిశా డైలీ 28 Nov 2023 11:51 pm

గ్రీన్ కోసం అన్ని కోట్లా?

ఆశ్చర్యం కలిగిస్తున్న ఆర్‌సిబి నిర్ణయం! బెంగళూరు: వచ్చే ఐపిఎల్ సీజన్ కోసం రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌స్‌బి) రూ.17.5 కోట్లు వెచ్చించి ముంబై ఇండియన్స్ నుంచి ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ కామెరూన్ గ్రీన్‌ను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. గ్రీన్ మంచి ఆల్‌రౌండర్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. కిందటి సీజన్‌లో ముంబై అతన్ని రూ.17.5 కోట్లు వెచ్చించి సొంతం చేసుకుంది. గ్రీన్ కూడా తనపై జట్టు యాజమాన్యం ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టాడు. 16 మ్యాచుల్లో 50.23 సగటుతో […]

మన తెలంగాణ 28 Nov 2023 11:51 pm

Hyd: అర్ధరాత్రి అవుతున్నా ఆగని ప్రచారం

ఎన్నికల ప్రచారానికి మంగళవారం సాయంత్రానికి గడువు ముగిసినా ఆయా పార్టీల నాయకులు మాత్రం అవేమీ పట్టించుకోకుండా ఎన్నికల ప్రచారం కొనసాగిస్తూనే ఉన్నారు.

దిశా డైలీ 28 Nov 2023 11:48 pm

నవంబర్ 29.. దీక్షా దివస్

తెలంగాణ ఉద్యమ చరిత్రను మలుపుతిప్పిన రోజు ‘కెసిఆర్ సచ్చుడో… తెలంగాణ వచ్చుడో’ అంటూ నినదించి ఆమరణ దీక్షకు పూనుకుని ఉద్యమానికి ఊపిరిలూదిన కెసిఆర్ ”కెసిఆర్ శవయాత్రో.. తెలంగాణ జైత్రయాత్రో” అంటూ కెసిఆర్ చేసిన నినాదం తెలంగాణ రణనినాదమైంది మనతెలంగాణ/హైదరాబాద్: నవంబర్ 29…తెలంగాణ ఉద్యమ చరిత్రను మలుపుతిప్పిన రోజు. సమున్నతమైన ఉద్యమ ఘట్టానికి ఆ రోజునే బీజం పడింది. ఇదే రోజున ‘కెసిఆర్ సచ్చుడో… తెలంగాణ వచ్చుడో’ అంటూ నినదించి కెసిఆర్ ఆమరణ దీక్షకు పూనుకుని ఉద్యమానికి ఊపిరిలూదారు. […]

మన తెలంగాణ 28 Nov 2023 11:37 pm

ఊపిరి పీల్చుకోగలిగాం.. ఉత్తర కాశీ టన్నెల్ రెస్య్కూ ఆపరేషన్ సక్సెస్‌పై పవన్ కల్యాణ్

ఉత్తరఖాండ్‌లోని ఉత్తర కాశీ టన్నెల్ రెస్య్కూ ఆపరేషన్ సక్సెస్ అయ్యింది. ..

దిశా డైలీ 28 Nov 2023 11:32 pm

ಫ್ಯಾಕ್ಟ್‌ಚೆಕ್‌: ತೆಲಂಗಾಣದ ಚುನಾವಣೆಯ ಸಮೀಕ್ಷೆಯನ್ನು ಎನ್‌ಡಿಟಿವಿ ಪ್ರಕಟಿಸಿಲ್ಲ.

ತೆಲಂಗಾಣದ ಚುನಾವಣೆಯ ಸಮೀಕ್ಷೆಯನ್ನು ಎನ್‌ಡಿಟಿವಿ ಪ್ರಕಟಿಸಿಲ್ಲ.

తెలుగు పోస్ట్ 28 Nov 2023 11:30 pm

TS Elections: కొత్తపల్లిలో ఉద్రిక్తత.. బీఆర్ఎస్ - బీజేపీ శ్రేణుల మధ్య ఘర్షణ..  పోలీసుల తీరుపై బండి సంజయ్ ఫైర్

TS Elections: కరీంనగర్ నియోజకవర్గం కొత్తపల్లిలో మంగళవారం రాత్రి ఉద్రిక్తత నెలకొంది. బీఆర్ఎస్ - బీజేపీ శ్రేణులు ఘర్షణకు దిగారు. ఈ క్రమంలో బీజేపీ కార్యకర్తలను పోలీసులు అడ్డుకుంటున్నారు. బీఆర్ఎస్ నేతలు ఓటర్ల స్లిప్పుల పేరుతో డబ్బులు పంచుతుండగా అడ్డుకున్నామని బీజేపీ శ్రేణులు చెబుతున్నాయి. తమను అడ్డుకున్న బీజేపీ శ్రేణులతో బీఆర్ఎస్ కార్యకర్తలు గొడవకు దిగారు. దీంతో ఇరు పార్టీల కార్యకర్తల మధ్య పరస్పరం దాడులు చేసుకున్నట్లు తెలుస్తోంది.డబ్బుల పంపిణీ జరుగుతోందని చెప్పినా అడ్డుకోవడం మానేసి.. తమనే అడ్డుకుంటున్నారని బీజేపీ శ్రేణులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనలో పోలీసుల తీరుపై బీజేపీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికార పార్టీ బీఆర్ఎస్ నేతలు .. ఓటర్లను మభ్యపెట్టెలా.. డబ్బులు పంచుతున్నారనే సమాచారం అందటంతో బీజేపీ నేత, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ వెంటనే కొత్తపల్లికి చేరుకున్నారు.రెడ్ హ్యాండెడ్ గా డబ్బులు పంచుతున్న బీఆర్ఎస్ కార్యకర్తలను బీజేపీ కార్యకర్తలు పట్టుకున్నా.. వారిని పోలీసులు పట్టించుకోవడం లేదని బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంత బాహాటంగా డబ్బులు పంచుతుంటే.. పోలీసులు ఏం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో కార్యకర్తలతో కలసి బండి సంజయ్ సంఘటన స్థలంలోనే ధర్నాకు దిగారు. బండి సంజయ్ స్వయంగా ఆందోళనకు దిగడంతో అక్కడ పరిస్థితులు మరింత ఉద్రిక్తతంగా మారినట్టు తెలుస్తోంది. మరోవైపు .. పోలీసులు రంగ ప్రవేశం చేసి ఇరు పార్టీ నేతలకు చెదరగొట్టే ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తోంది.

ఆసియ నెట్ న్యూస్ 28 Nov 2023 11:26 pm

ఆరు వేల కోట్లతో బాల్కొండలో అభివృద్ధి చేశా.. మళ్లీ ఆశీర్వదించండి: మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి

బాల్కొండ నియోజకవర్గానికి గత తొమ్మిదిన్నరేండ్లుగా ఆరు వేల కోట్ల రూపాయలతో అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాలు అందించామని రాష్ట్ర ఆర్‌అండ్‌బీ శాఖ మంత్రి, బాల్కొండ బిఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి వేముల ప్రశాంత్‌ రెడ్డి అన్నారు.

దిశా డైలీ 28 Nov 2023 11:18 pm

50 ఏండ్లలో ముస్లింలకు కాంగ్రెస్ చేసిందేమీ లేదు !

బిఆర్‌ఎస్ నాయకులు,హోం మంత్రి మహమూద్ అలీ మనతెలంగాణ/హైదరాబాద్: తెలంగాణలో గంగా జమున తెహజీబ్ కొనసాగుతున్నదని బిఆర్‌ఎస్ నాయకులు,హోం మంత్రి మహమూద్ అలీ అన్నారు. 50 ఏండ్లుగా ముస్లింలకు కాంగ్రెస్ చేసిందేమీ లేదని విమర్శించారు. సిఎం కెసిఆర్ పాలనలో సెక్యూలర్ తెలంగాణ కొనసాగుతున్నదని వ్యాఖ్యానించారు. ముస్లిం బిడ్డల కోసం ప్రత్యేక గురుకులాలు ఏర్పాటు చేశామని తెలిపారు. పేద ముస్లిం ఆడబిడ్డలకు షాదీ ముబారక్ ఒక వరమని పేర్కొన్నారు. తెలంగాణ భవన్‌లో మంగళవారం మైనార్టీ నేతలతో కలిసి మంత్రి మహమూద్ […]

మన తెలంగాణ 28 Nov 2023 11:14 pm

బ్రేకింగ్: రాయదుర్గం పీఎస్ పరిధిలో రూ.కోటి 65 లక్షల నగదు పట్టివేత

ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న కొద్దీ భారీ ఎత్తున నగదు పట్టుబడుతుంది. ఓటర్లను ప్రలోభాలకు గురి చేసేందుకు నగదును తరలిస్తుండగా మంగళవారం రాత్రి రాయదుర్గం పోలీసు

దిశా డైలీ 28 Nov 2023 11:14 pm

Cooking Coal |రష్యా నుంచి కుకింగ్‌ కోల్‌.. దిగుమతులు పెంచనున్న ప్రభుత్వం

రష్యా నుంచి మన దేశం కుకింగ్‌ కోల్‌ దిగమతులను పెంచనుంది. ఈ బొగ్గును ప్రధానంగా స్టీల్‌ తయారీలో ఉపయోగిస్తారు. ఆస్ట్రేలియా నుంచి వస్తున్న దిగుమతులను సప్లయర్‌ నిలిపివేయడంతో స్టీల్‌ ఇండస్ట్రీ సమస్యలను ఎదుర్కొంటోంది. దీన్ని అధిగమించేందుకు రష్యా నుంచి దిగుమతులు పెంచుకోవాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. మన దేశం ఏటా 70 మిలియన్‌ టన్నుల వరకు కుకింగ్‌ కోల్‌ను దిగుమతి చేసుకుంటోంది. ఇందులో ఆస్ట్రేలియా నుంచి 50 శాతం వరకు వస్తోంది.గత నెల ఆస్ట్రేలియాలో కుకింగ్‌ కోల్‌ […]

ప్రభ న్యూస్ 28 Nov 2023 11:13 pm

కేసీఆర్ సుపరిపాలనే తెలంగాణకు శ్రీరామరక్ష:ఎంపీ రవిచంద్ర

బీఆర్ఎస్ ఎన్నికల ప్రచారం రాష్ట్ర వ్యాపితంగా దిగ్విజయంగా ముగిసిందని, ఇతర పార్టీలు తమకు దరిదాపుల్లో కూడా లేవని రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర చెప్పారు.

దిశా డైలీ 28 Nov 2023 11:10 pm

రెస్కూ టీమ్‌తో మమేకమైన ఆర్నాల్డ్ డిక్స్

24 గంటలూ కార్మికుల క్షేమమే కాంక్షించిన ఆస్ట్రేలియా టన్నెలింగ్ నిపుణుడు న్యూఢిల్లీ: ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీ జిల్లా సిల్‌క్యారా టన్నెల్‌లో చిక్కుకున్న కార్మికులను రక్షించే రెస్కూ ఆపరేషన్‌లో కీలకంగా వినిపించిన పేరు ఆర్నాల్డ్ డిక్స్. మన ఊరు కాదు.. మన దేశం కూడా కాదు. అయినా ఇంత దూరం వచ్చి అందరితో మమేకమవుతూ రక్షణ చర్యల్లో పాలు పంచుకున్న ఈ విదేశీయుడు రోజులో 24 గంటలు ఎందుకింత కష్టపడ్డాడని అందరికీ అనిపిస్తూ ఉండవచ్చు. అయితే అతని గురించి తెలిసిన […]

మన తెలంగాణ 28 Nov 2023 11:10 pm

‘దేవుని తోడు కారు గుర్తుకే ఓటేస్తాం’

‘దేవుని తోడు కారు గుర్తుకే ఓటాస్తాం..’ అంటూ ప్రతిజ్ఞ చేయించి

దిశా డైలీ 28 Nov 2023 11:08 pm

పీర్జాదిగూడలో డబ్బు పంచుతూ అడ్డంగా దొరికిన మల్లా రెడ్డి కాలేజ్ సిబ్బంది (వీడియో)

మల్లా రెడ్డి కళాశాల సిబ్బంది డబ్బు పంచుతుండగా కాంగ్రెస్ నాయకులుకు అడ్డంగా దొరికిపోయిన సంఘటన మేడ్చల్ జిల్లా పీర్జాదిగూడ మల్లికార్జున నగర్ వద్ద చోటు చేసుకుంది.

దిశా డైలీ 28 Nov 2023 11:08 pm

కెసిఆర్ చేసిన అభివృద్ధికి ఓటు వేయండి !

ట్విట్టర్‌లో మంత్రి కెటిఆర్ మనతెలంగాణ/హైదరాబాద్: తెలంగాణలో తొమ్మిదేండ్ల బిఆర్‌ఎస్ పాలనలో జరిగిన అభివృద్ధి ముందు గడచిన 58 ఏండ్లలో జరిగిన పనులు దిగదుడుపేనని స్పష్టమవుతున్నదని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కెటిఆర్ పేర్కొన్నారు. ఈ రంగం.. ఆ రంగం అనే తేడా లేకుండా అన్ని రంగాల్లో తెలంగాణ అనేక విజయాలను నమోదు చేసిందని పేర్కొంటూ ఆయా రంగాల్లో తెలంగాణ రాష్ట్రం సాధించిన విజయాలను ఎక్స్(ట్విట్టర్) వేదికగా వెల్లడించిన మంత్రి కెటిఆర్ వెల్లడించారు. సిఎం కెసిఆర్ నేతృత్వంలో సాధించిన […]

మన తెలంగాణ 28 Nov 2023 11:03 pm

BJP’s Dhanpal –ఇందూరుకు సేవ చేసే భాగ్యం ప్రజలు కల్పించాలి

నిజామాబాద్ సిటి ,నవంబర్ (ప్రభన్యూస్)28: ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ప్రధాని మోడీ సంక్షేమ, అభివృద్ధి పథకాలు ప్రవేశపెట్టాడని అభివృద్ధి మా నినాదమని బిజెపి అర్బన్ అభ్యర్థి దన్పాల్ సూర్యనా రాయణ అన్నారు మీకు అండగా నేనుంటా.. ఇందూరు ప్రజలు సేవ చేసే భాగ్యం కల్పించాలని బీజేపీ అభ్యర్థి ధన్ పాల్ సూర్యనారా యణ అన్నారు. మంగళవారం నిజామాబాదు నగరం లోని బీజేపీ నాయకులు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు నిజామా బాదు నగర పుర విధుల్లో భారీ […]

ప్రభ న్యూస్ 28 Nov 2023 11:00 pm

స్టార్ట్ అయిన ఫినాలే రేస్, నన్ను పంపించేయండి... ఆడియన్స్ ను వేడుకున్న శివాజీ

బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 ముగింపు దశకు వచ్చింది. ఒక్కొక్కరుగా ఎలిమినేట్ అవుతుంటే.. హౌస్ లో ఉన్నవారిపై ప్రెజర్ పెరిగిపోతోంది. టెన్షన్ తో చిర్రెత్తిపోతున్నారు కంటెస్టెంట్స్. ఇక ప్రస్తుతం హౌస్ లో 8 మంది కంటెస్టెంట్స్ ఉండగా.. టాప్5 లోకి వెళ్లడానికి టికెట్ టు ఫినాలే రేస్ ను స్టార్ట్ చేశారు బిగ్ బాస్. కొత్త టాస్క్ లతో కఠినమైన పరీక్షలు పెట్టబోతున్నాడు. ఈక్రమంలో హౌస్ లో మరోసారి యుద్ద వాతావరణం అలముకుంది. ఈక్రమంలో ముందు రోజు జరిగిన నామినేషన్ల పై కూడా ఎవరికి వారు గ్రూపులుగా విడిపోయి.. మాట్లాడుకున్నారు. ఈసందర్భంగా అమర్ ప్రవర్తనకు విసిగిపోయిన శివాజీ.. తాను తొందరగా బయటకు వెళ్తే బాగుండు అనుకున్నాడు. అంతే కాదు తనను బయటకు పంపించేయాలని ఆడియన్స్ కు రిక్వెస్ట్ కూడా చేసుకున్నాడు శివాజీ. అటు టికెట్ టూ ఫినాలేకు రంగం సిద్దం అయ్యింది. హౌస్ లో ఉన్న 8 మందిలో టాప్ 5 లోకి వెళ్లి.. కప్పు గెలిచేందుకు పోటీపడే వారిలో మొదటి వ్యక్తి కోసం టాస్క్ లు స్టార్ట్ చేశాడు బిగ్ బాస్. అందుకోసం ఈరోజు రెండు టాస్క్ లు పెట్టాడు. ఈ టాస్క్ లలో గెలవాలి అనుకున్న శివాజీ, శోభ, ప్రియాంక ఆశలు గల్లంతయ్యాయి. టాప్ లో ఉన్న ఈ ముగ్గరు రెండుటాస్క్ లలో మొదటి రౌండ్ లోనే ఫెయిల్ అయ్యారు. అయితే ఈ టాస్క్ లో అమర్ గెలవడంతో.. శివాజీ, శోభ పాయింట్స్ కూడా అమర్ కు ఇవ్వాల్సి వస్తుంది. దాంతో అమర్ టాప్ లోకి వెళ్లిపోయాడు. దాంతో శోభ గేమ్ నుంచి ఎగ్జిట్ అయినందకు ఏడుస్తుంటుంది. ప్రియాంక, ప్రశాంత్ ఆమెను ఓదార్చుతారు. ఇక టాస్క్ ల గురించి హౌస్ లో అర్ధరాత్రి వరకూ డిస్కర్షన్స్ జరుగుతుంటాయి. అంతే కాదు అర్ధ రాత్రి కూడా ఫినాలే రేస్ కు సబంధించి టాస్క్ లు జరుగుతూనే ఉన్నాయి. అయితే ఈ టాస్క్ లో పాల్గొన్న అందరూఓడిపోగా.. అమర్, ప్రియాంక మధ్య పోటీ జరుగుతుంది. ఈ గేమ్ లో ఇద్దరు బాల్ కోసం పెనుగులాట చేసుకుంటారు. ప్రియాంక బ్రతిమలాడుతున్నా వినకుండా అమర్ బాల్ ను లాక్కునే ప్రయత్నం చేస్తాడు. ఈక్రమంలో ప్రియాంక ఎంత బ్రతిమలాడినా వినడు. అంతే కాదు అమర్ చేతిని కొరుకుతుంది ప్రియాంక. చివరకు ప్రియాంక నుంచి బాల్ ను లాక్కొని అమర్ తన టార్గెట్ ను ఫినిష్ చేస్తాడు. ఈ విషయంలో బాధపడుతుంటుంది ప్రియాంక. ఏంత కష్టపడ్డా ఫలితం లేనందున ఏడుస్తుంది. ఇక ఈ టాస్క్ అర్జున్ ఎక్కువ పాయింట్స్ సాధిస్తాడు. ఇక ప్రియాంకను ఓదార్చే ప్రయత్నం చేస్తాడు అమర్. బిగ్ బాస్ సీజన్ 7 మరో మూడు వారాల్లో ముగియనుంది. టాప్ 10 నుండి అశ్విని, రతిక రోజ్ ఎలిమినేట్ అయ్యారు. హౌస్లో శివాజీ, ప్రశాంత్, అమర్, శోభ, ప్రియాంక, అర్జున్, యావర్, గౌతమ్ మాత్రమే మిగిలారు. వీరిలో 7 గురు నామినేషన్స్ లో ఉన్నారు. అమర్ మినహాయించి అందరు నామినేట్ అయ్యారు.

ఆసియ నెట్ న్యూస్ 28 Nov 2023 11:00 pm

Crime: బిడ్డలపై అత్యాచారానికి లవర్స్‌కు అనుమతించిన కేరళ మహిళ.. షాకింగ్ స్టోరీ ఇదే

Shocking Story: ఈ కేసు అందరినీ బాధించింది. ఇలాంటి తల్లి కూడా ఉంటుందా? అని తీవ్ర వేదనను కలిగింది. తల్లి అనే మాటకు కళంకంగా ఆ కేరళ మహిళ మారింది. భర్తను వదిలి ఇద్దరి లవర్స్‌తో ఉన్న ఆమె.. ఇద్దరి బిడ్డలపై వారు రేప్ చేయడానికి సహకరించింది. ఈ ఘటనపై కేసు నమోదైంది. ఓ స్పెషల్ ఫాస్ట్ ట్రాక్ కోర్టు తిరువనంతపురానికి చెందిన ఆ మహిళకు 40 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. రూ. 20 వేల జరిమానా వేసింది. ఈ షాకింగ్ స్టోరీకి సంబంధించిన కీలక విషయాలు ఇలా ఉన్నాయి. నేరం ఎలా జరిగింది? ఈ నేరం 2018 మార్చి నుంచి 2019 సెప్టెంబర్ మధ్యలో జరిగింది. ఆ మహిళ మానసిక స్థిమితం లేని భర్తకు దూరంగా ఉంటున్నది. తన ఇద్దరు లవర్స్‌తో కలిసి ఉంటున్నది. అప్పుడు మహిళ ఇద్దరు కూతుళ్ల వయసు 11 ఏళ్లు, 7 ఏళ్లు. ఫస్ట్ లవర్ శిశుపాలన్ ఆ వివాహితతో కలిసి ఉన్నప్పుడు ఒక్కటో తరగతి చదువుతున్న ఏడేళ్ల బాలికపై దారుణంగా దాడి చేశాడు. తనపై జరిగిన లైంగిక దాడి గురించి ఆ బాలిక తల్లికి చెప్పింది. కానీ, ఆమె బిడ్డను కాపాడుకునే ప్రయత్నం చేయలేదు. పైగా లవర్‌ వైపు నిలిచి బిడ్డకు మరింత నరకం చూపిందని స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఆర్ఎష్ విజయ్ మోహన్ తెలిపారు. తన బిడ్డను చాలా సార్లు ఆ లవర్‌ వద్దకు తీసుకువచ్చింది. ఆ నిందితుడు బాలికపై చాలా సార్లు లైంగిక దాడి చేశాడు. తల్లి సమక్షంలోనే ఆమెను లైంగికంగా వేధించాడు. Also Read: Barrelakka: కొల్లాపూర్‌లో బర్రెలక్క పోటీతో ఎవరికి నష్టం? ఎవరికి మేలు? 11 ఏళ్ల తన అక్క ఇంటికి వచ్చినప్పుడు బాధిత ఏడేళ్ల బాలిక తనపై జరిగిన దాడి గురించి చెప్పింది. శిశుపాలన్ అంతటితో ఆగలేదు. 11 ఏళ్ల బాలికపై లైంగిక వేధింపులకు దిగాడు. తమపై జరుగుతున్న అఘాయిత్యాలను ఆ పిల్లలు ఎవరికీ చెప్పుకోలేదు. నిందితుడు బెదిరించడంతో వారిద్దరూ బిక్కుబిక్కుమంటూ మౌనంగానే మిగిలిపోయారు. కానీ, ఓ రోజు ధైర్యం చేసి 11 ఏళ్ల బాలిక తన చెల్లిని తీసుకుని వారి చెర నుంచి తప్పించుకుని అమ్మమ్మ వద్దకు వెళ్లింది. అమ్మమ్మకు వారిద్దరూ ఏడుస్తూ వారిపై జరిగిన ఘోరాలను వివరించారు. ఆమె వెంటనే ఈ విషయాన్ని బయటకు చెప్పింది. వారిని ఓ పిల్లల ఆశ్రమంలో చేర్పించింది. అక్కడ కౌన్సెలింగ్ జరుగుతుండగా ఆ పిల్లలూ తాము ఎదుర్కొన్న నరకాన్ని బయటపెట్టారు. శిశుపాలన్ ఆ బాలికను రేప్ చేశాడని, ఆమె ప్రైవేట్ భాగాలు గాయపడ్డాయని కోర్టు దృష్టికి వెళ్లింది. 2018, 2019 కాలంలో తల్లి సమక్షంలోనే బాలిపై పలుమార్లు అత్యాచారం జరిగినట్టు కోర్టు గుర్తించింది. మరో లవర్ ఈ ఇద్దరిలో ఓ బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై వేరే కేసు నమోదైంది. Also Read: Explain: డీప్ ఫేక్ అంటే ఏమిటీ? దాన్ని ఎలా గుర్తుపట్టాలి? కోర్టు ఏం చెప్పింది? కోర్టు 22 మంది సాక్షులను పరిశీలించింది. 33 డాక్యుమెంట్లను సమర్పించారు. ఈ కేసులో పోక్సో చట్టం కింద నిందిత మహిళకు 40 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. రూ. 20 వేల జరిమానా విధించింది. ఈ కేసులో విచారణ ఆ మహిళపైనే జరిగింది. ప్రధాన నిందితుడైన శిశుపాల్ విచారణ జరుగుతున్న కాలంలో ఆత్మహత్య చేసుకుని మరణించాడని స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఆర్ఎస్ విజయ్ మోహన్ తెలిపారు.

ఆసియ నెట్ న్యూస్ 28 Nov 2023 10:57 pm

IND vs AUS: భారత బౌలర్లను కమ్మేసిన మ్యాక్సీ.. ఆఖరి బంతికి ఆసీస్ విజయం 

IND vs AUS: భారత బౌలర్లను కమ్మేసిన మ్యాక్సీ.. ఆఖరి బంతికి ఆసీస్ విజయం

v6 వెలుగు 28 Nov 2023 10:56 pm

IND vs AUS T20 |ఆఖ‌రి బాల్ వ‌ర‌కు ఉత్కంఠ.. 3వ టీ20లో ఆసీస్ విజయం

భారత్ – ఆస్ట్రేలియా మధ్య జ‌రిగిన‌ రెండో T20 మ్యాచ్‌లో ఆస్ట్రేలియా విజ‌యం సాధించింది. గౌహతి బర్సపరా స్టేడియం వేదికాగా జ‌రిగిన ఈ మ్యాచ్ లో 5 వికెట్ల తేడాతో విజ‌యం సాధించింది. ఆఖ‌రి బంతి వ‌ర‌కు ఉత్కంఠంగా సాగిన ఈ మ్యాచ్ లో గెలిచి సిరీస్ ని సజీవంగా ఉంచుకుంది ఆసీస్. కాగా, ఆసీస్ బ్యాటర్లలో గ్లెన్ మ్యాక్స్‌వెల్ (48 బంతుల్లో 104 నాటౌట్‌, 8 ఫోర్లు, 8 సిక్స‌ర్లు) మరో సారి సెంచరీతో మోత […]

ప్రభ న్యూస్ 28 Nov 2023 10:54 pm

Shabbir Ali –న్యాయవాదుల సంక్షేమానికి ‌కృషి చేస్తా

నిజామాబాద్ సిటీ, నవంబర్ (ప్రభ న్యూస్) 28: కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోకి రాగానే న్యాయవాదుల సంక్షేమానికి ‌ ప్రత్యేక చర్యలు చేపడతామనీ నిజామాబాద్ అర్బన్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మహమ్మద్ అలీ షబ్బీర్ అన్నారు. మంగళవారం నిజామాబాద్ పట్టణంలోని వంశీ ఇంటర్నేషనల్ హోటల్ లో పట్టణ న్యాయవాదులతో నిజామాబాద్ అర్బన్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మహ మ్మద్ అలీ షబ్బీర్ సమావేశమై వారి మద్దతు కోరారు…ఈ సందర్భంగా షబ్బీర్ అలీ మాట్లాడుతూ, న్యాయవాదుల సంక్షేమానికి […]

ప్రభ న్యూస్ 28 Nov 2023 10:51 pm

IND vs AUS: మ్యాక్స్ వెల్ విధ్వంసం.. మూడో టీ 20లో ఆసీస్ ఘన విజయం..

India vs Australia 3rd T20 2023: భారత్, ఆస్ట్రేలియా (IND vs AUS) మధ్య ఐదు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా గువాహటి వేదికగా మూడో టీ20 మ్యాచ్‌ జరిగింది. ఈ మ్యాచ్‌ లో ఆస్ట్రేలియా ఐదు వికెట్ల తేడాతో భారత్‌పై విజయం సాధించింది. చివరి ఓవర్‌లో ఆసీస్ 21 పరుగులు చేయాల్సి ఉండగా.. ప్రసిద్ధ్ కృష్ణ బౌలింగ్ చేశాడు. అయినా టీమిండియా విజయం సాధించలేకపోయింది. మ్యాక్స్‌వెల్‌, వేడ్‌లు పరుగుల వరద పారించారు. చివరికి ఆస్ట్రేలియాను విజయతీరాలకు చేర్చారు. చివరి ఓవర్ తొలి బంతికి వేడ్ ఫోర్ కొట్టాడు. ఆ తర్వాత రెండో బంతికి ఒక్క పరుగు వచ్చింది. ఆ తర్వాత మూడో బంతికి మ్యాక్స్‌వెల్‌ సిక్సర్‌ బాదాడు. ఆ తర్వాత నాలుగో బంతికి ఫోర్ కొట్టాడు. ఐదో బంతికి ఫోర్ కొట్టి మ్యాక్స్‌వెల్ అంతర్జాతీయ టీ20లో నాలుగో సెంచరీ పూర్తి చేశాడు. కేవలం 47 బంతుల్లో మాక్స్ వెల్ సెంచరీ సాధించాడు. చివరి బంతికి ఆస్ట్రేలియాకు రెండు పరుగులు అవసరం కాగా మ్యాక్స్‌వెల్ ఫోర్ కొట్టి తన జట్టుకు విజయాన్ని అందించాడు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 20 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 222 పరుగులు చేసింది. రితురాజ్ గైక్వాడ్ 57 బంతుల్లో 123 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఇది కాకుండా తిలక్ వర్మ 24 బంతుల్లో 31 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. వీరిద్దరి నాలుగో వికెట్‌కు 59 బంతుల్లో 141 పరుగుల అజేయ భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. 20వ ఓవర్‌లో గ్లెన్ మాక్స్‌వెల్‌ బౌలింగ్ చేశారు. మ్యాక్స్‌వెల్ వేసిన 20వ ఓవర్ లో రితురాజ్ మూడు సిక్సర్లు, ఒక ఫోర్ బాదాడు. ఈ ఓవర్లో టీమిండియాకు 30 పరుగులు దక్కాయి. చివరి ఐదు ఓవర్లలో టీమిండియా 79 పరుగులు చేసింది. టీ20లో భారత్ తరఫున సెంచరీ చేసిన ఎనిమిదో భారత ఆటగాడిగా రితురాజ్ నిలిచాడు. అతని కంటే ముందు రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, దీపక్ హుడా, సురేశ్ రైనా ఈ ఘనత సాధించారు. అదే సమయంలో ఆస్ట్రేలియాపై టీ20లో సెంచరీ చేసిన తొలి భారతీయుడిగా రుతురాజ్ నిలిచాడు. రితురాజ్ తన ఇన్నింగ్స్‌లో 13 ఫోర్లు, ఏడు సిక్సర్లు బాదాడు. అదే సమయంలో తిలక్ తన ఇన్నింగ్స్‌లో నాలుగు ఫోర్లు కొట్టాడు. అంతకు ముందు యశస్వి జైస్వాల్ ఆరు పరుగులు చేయగా.. ఇక ఇషాన్ కిషన్ ఖాతా తెరవకుండానే ఔటయ్యాడు. ఆ తర్వాత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌తో కలిసి రీతురాజ్ మూడో వికెట్‌కు 57 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. సూర్య 29 బంతుల్లో ఐదు ఫోర్లు, రెండు సిక్సర్ల సాయంతో 39 పరుగులు చేసి ఔటయ్యాడు. ఆస్ట్రేలియా తరఫున కేన్‌ రిచర్డ్‌సన్‌, ఆరోన్‌ హార్డీ, జాసన్‌ బెహ్రెండార్ఫ్‌లకు ఒక్కో వికెట్ దక్కింది.

ఆసియ నెట్ న్యూస్ 28 Nov 2023 10:46 pm

తెలంగాణలో గెలిచి నిలిచేది బిఆర్‌ఎస్ మాత్రమే !

ప్రచార సరళి నిరూపించింది ట్విట్టర్‌లో మంత్రి హరీశ్‌రావు మనతెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణలో గెలిచి నిలిచేది బిఆర్‌ఎస్ మాత్రమేనని ప్రచార సరళి నిరూపించిందని బిఆర్‌ఎస్ అగ్రనాయకులు, మంత్రి హరీశ్‌రావు వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ ది బలుపు కాదు వాపేనని విఫలమైన వారి సభలు రుజువు చేశాయని ఎక్స్(ట్విట్టర్) వేదికగా ఈ మేరకు మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. కాంగ్రెస్, బిజెపిల నుంచి ఎంత మంది పొలిటికల్ టూరిస్టులు వచ్చినా కెసిఆర్‌కే ప్రజలు బ్రహ్మరథం పట్టారని అన్నారు. ఈ నెల 30న జరిగే […]

మన తెలంగాణ 28 Nov 2023 10:45 pm

కాంగ్రెస్ పార్టీ మోసపూరిత మాటలను ప్రజలు నమ్మొద్దు

కర్ణాటకలో ఆరు గ్యారెంటీలు అమలు చేయలేక ప్రజలను మోసం చేసి ఇక్కడ అమలు చేస్తామనడం విడ్డూరమన్నారు.

దిశా డైలీ 28 Nov 2023 10:41 pm

టీ20 ప్రపంచకప్‌కు నమీబియా

వచ్చే ఏడాది జరగబోయే టీ20 వరల్డ్ కప్‌కు నమీబియా అర్హత సాధించింది.

దిశా డైలీ 28 Nov 2023 10:40 pm

కెసిఆర్ కంఠంలో ప్రాణం ఉన్నంత వరకూ రైతుబంధు ఆగదు

బిఆర్‌ఎస్ సీనియర్ నాయకులు దాసోజు శ్రవణ్ మనతెలంగాణ/హైదరాబాద్ : సిఎం కెసిఆర్ కంఠంలో ప్రాణం ఉన్నంత వరకూ రైతుబంధు ఆగదని బిఆర్‌ఎస్ సీనియర్ నాయకులు దాసోజు శ్రవణ్ స్పష్టం చేశారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వంతో కుమ్మక్కయిన రేవంత్‌రెడ్డి తెలంగాణ రైతుల నోట్లో మన్ను కొడుతూ రైతుబంధును నిలిపివేయించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ భవన్‌లో మంగళవారం బిఆర్‌ఎస్ నాయకులు, మాజీ ఎంఎల్‌సి శ్రీనివాసరెడ్డి, పార్టీ జనరల్ సెక్రటరీ సోమభరత్‌లతో కలిసి దాసోజు శ్రవణ్ ‘రైతుబంధు భరోసా పత్రం’ […]

మన తెలంగాణ 28 Nov 2023 10:37 pm

మొదటి యుపిఐ పేమెంట్‌కు 4 గంటల పరిమితి

ఇద్దరు వ్యక్తుల మధ్య తొలి లావాదేవీకి కనీస సమయం ప్రతిపాదన ఆన్‌లైన్ మోసాలకు చెక్ పట్టేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు: నివేదిక న్యూఢిల్లీ : యుపిఐ (యునిఫైడ్ పేమెంట్ ఇంటర్‌ఫేస్) లావాదేవీలు వేగంగా పెరుగున్నాయి. కానీ, అదే సమయంలో మోసాలు కూడా పెరగడం ఆందోళన కల్గిస్తోంది. ఈ నేపథ్యంలో యుపిఐ ఆన్‌లైన్ లావాదేవీల విషయంలో కొత్త ప్రక్రియను తీసుకొచ్చేందుకు భారత ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. ఇద్దరు వ్యక్తుల మధ్య నిర్దిష్ట మొత్తానికి మించి మొదటిసారి లావాదేవీలు జరిపితే కనీస […]

మన తెలంగాణ 28 Nov 2023 10:32 pm

నేరేడుచర్ల మున్సిపాలిటీని మోడల్ మున్సిపాలిటీగా చేస్తా : ఎమ్మెల్యే

నేరేడుచర్ల గతంలో గ్రామ పంచాయతీగా ఉండి అభివృద్ధి చెందలేదని సైదిరెడ్డి అన్నారు.

దిశా డైలీ 28 Nov 2023 10:32 pm

పోల్ మెనేజ్మెంట్ స్టార్ చేసిన BRS లీడర్స్.. అడ్డుకున్న కాంగ్రెస్ శ్రేణులు (వీడియో)

అసెంబ్లీ ఎన్నికల ప్రచార పర్వం ముగియడంతో రాష్ట్రంలో జోరుగా పోల్ మేనేజ్మెంట్ మొదలయ్యింది. రాష్ట్ర వ్యాప్తంగా ఓటర్లకు డబ్బు, మద్యం, ఇతర తాయిలాల పంపిణీ కార్యక్రమానికి తెర

దిశా డైలీ 28 Nov 2023 10:31 pm

కొత్తపల్లిలో ఉద్రిక్తత.. డబ్బులు పంచుతున్నారంటూ బీఆర్ఎస్, బీజేపీ శ్రేణుల మధ్య గొడవ

కొత్తపల్లిలో ఉద్రిక్తత.. డబ్బులు పంచుతున్నారంటూ బీఆర్ఎస్, బీజేపీ శ్రేణుల మధ్య గొడవ

v6 వెలుగు 28 Nov 2023 10:31 pm

షేర్ల బైబ్యాక్‌ తేదీలను ప్రకటించిన TCS

దేశీయ దిగ్గజ కంపెనీ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) రూ. 17,000 కోట్ల షేర్ల బైబ్యాక్‌కు సంబంధించిన తేదీలను ప్రకటించింది

దిశా డైలీ 28 Nov 2023 10:30 pm

ఇంధన స్టాక్స్ కొనుగోళ్లతో లాభాల్లో మార్కెట్లు

204 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్ న్యూఢిల్లీ : సుదీర్ఘ సెలవుల తర్వాత దేశీయ స్టాక్‌మార్కెట్లు లాభాలతో ప్రారంభించాయి. మంగళవారం మార్కెట్‌లోని చాలా రంగాల స్టాక్‌లు పెరిగాయి. అదానీ గ్రూప్, ఇంధన రంగాల స్టాక్స్ పెరగడంతో మార్కెట్ ఉత్సాహంగా కనిపించింది. మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 204 పాయింట్ల లాభంతో 66,174 పాయింట్ల వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ 95 పాయింట్ల లాభంతో 19,890 పాయింట్ల వద్ద స్థిరపడింది. ట్రేడింగ్‌లో ఎనర్జీ స్టాక్స్‌లో భారీ కొనుగోళ్లు కనిపించాయి. నిఫ్టీ […]

మన తెలంగాణ 28 Nov 2023 10:29 pm

ఎన్నికల వేళ అన్నల అలజడి.. లారీని తగలబెట్టిన మావోయిస్టులు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారపర్వం ముగింపు రోజున అన్నలు అలజడి సృష్టించారు.

దిశా డైలీ 28 Nov 2023 10:29 pm

60 రోజుల్లో హరీశ్ రావు అలుపెరుగని ప్రచారం

విస్తృతంగా నియోజకవర్గాల్లో పర్యటనలు 80కి పైగా ప్రచార సభలు, రోడ్ షోలు మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా సిఎం కెసిఆర్ ఆదేశాల మేరకు బిఆర్‌ఎస్ పార్టీ అగ్రనాయకులు, మంత్రి హరీశ్ రావు అక్టోబర్, నవంబర్ నెలల్లో నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటించారు. ప్రజాఆశీర్వాద సభలు, రోడ్ షోలో పాల్గొని ఆయా జిల్లాల క్యాడర్‌లో ఉత్తేజాన్ని నింపారు. ముఖ్యమంత్రి కెసిఆర్ పాలన గురించి, ప్రభుత్వం అందిస్తున్న పథకాల గురించి, మూడోసారి బిఆర్‌ఎస్ ప్రభుత్వం వస్తే అమలు చేసే […]

మన తెలంగాణ 28 Nov 2023 10:25 pm

భారత్‌లో స్టీల్‌కు డిమాండ్ పెరుగుతోంది

2030 నాటికి 190 మిలియన్ టన్నులు అవసరం కన్‌స్ట్రక్షన్, ఇన్‌ఫ్రా రంగాలదే 60% వాటా: స్టీల్‌మింట్ నివేదిక న్యూఢిల్లీ: భారతదేశంలో ఉక్కు డిమాండ్ పెరుగుతోంది. 2030 నాటికి 7 శాతం వార్షిక వృద్ధి రేటుతో 190 మిలియన్ టన్నులకు డిమాండ్ చేరుకుంటుందని స్టీల్‌మింట్ ఇండియా నివేదిక వెల్లడించింది. ఈ నివేదిక ప్రకారం, మొత్తం డిమాండ్‌లో 60- నుంచి 65 శాతం వాటా నిర్మాణ, మౌలిక సదుపాయాల రంగాల ద్వారా ఉంటుంది. ‘ఇండియాస్ స్టీల్ అండ్ కోకింగ్ కోల్ […]

మన తెలంగాణ 28 Nov 2023 10:25 pm

ఎడెల్విస్ టోక్యో లైఫ్ నుంచి రిస్క్ మేనేజ్మెంట్ పద్ధతులు

న్యూఢిల్లీ : వ్యాపార నాణ్యతను బలోపేతం చేయటానికి ఎడెల్విస్ టోక్యో లైఫ్ మోసపూరిత పద్ధతులను ముందుగానే కనుగొనడం, నివారించే కొత్త రిస్క్ మేనేజ్మెంట్ పద్ధతులను ప్రవేశపెట్టింది. కంపెనీ ఎగ్సిక్యూటివ్ డైరెక్టర్ సుబ్రజీత్ ముఖోపాధ్యాయ్ మాట్లాడుతూ, మోసపూరిత సంఘటనలు కేవలం వ్యాపారానికి మాత్రమే కాకుండా వినియోగదారుడికి కూడా హానికరమైనవే అని అన్నారు. ఇవి ఉత్పత్తి ధరలు, బోనస్ పేఅవుట్స్, క్లెయిమ్ సెటిల్మెంట్, మరెన్నో అంశాలపై ప్రభావం చూపుతాయి. ఒక సంస్థగా మోసాలను ఎదుర్కొనే ప్రయత్నాలలో భాగంగా వినియోగదారులకు కొత్త […]

మన తెలంగాణ 28 Nov 2023 10:22 pm

తప్పుడు సమాచారానికి చెక్

‘చెక్ ది ఫ్యాక్ట్’ ప్రచారం ప్రారంభించిన వాట్సాప్ న్యూఢిల్లీ : వాట్సాప్‌లో ఒక రకమైన తప్పుడు సమాచారం పెరుగుతోంది. దీనికి అడ్డుకట్ట వేసేందుకు వాట్సాప్ చర్యలు చేపట్టింది. వాట్సాప్‌లో వ్యాప్తి చెందుతున్న అబద్ధాలను ఆపడానికి, కంపెనీ ‘చెక్ ది ఫ్యాక్ట్’ అనే ప్రచారాన్ని ప్రారంభించింది. దీని ద్వారా వాట్సాప్ భద్రతా ఫీచర్ గురించి వినియోగదారులకు తెలియజేస్తోంది. తద్వారా వారు మోసాల గురించి అప్రమత్తంగా ఉంటారు. అలాగే, ఇది నకిలీ వార్తలను అరికట్టడంలో సహాయపడుతుంది. వాట్సాప్ సందేశాన్ని ఫార్వార్డ్ […]

మన తెలంగాణ 28 Nov 2023 10:20 pm

రేప‌టినుంచి లిథియం, వ్యూహాత్మక ఖనిజాల వేలం.. ప్రైవేట్‌ కంపెనీలకు అవకాశం

క్లిష్టమైన, వ్యూహాత్మక ఖనిజాల వేలం ఈ నెల 29 నుంచి ప్రారంభిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. తొలి దశ వేలంలో 20 బ్లాక్‌లను వేలానికి పెడుతున్నారు. ఈ ఖనిజాలను వెలికితీయడం దేశ ఆర్ధిక వ్యవస్థకు, దేశ భద్రతకు ఎంతో కీలకమైనవని కేంద్రం తెలిపింది. ఆన్‌లైన్‌లో వేలం రెండు దశలుగా జరుగుతుంది. ఇది అరోహణ ఫార్వర్డ్‌ వేలం ప్రక్రియ ద్వారా దీన్ని నిర్వహించనున్నారు. ఈ నెల 29వ తేదీ నుంచి వేలం ప్రక్రియను ప్రారంభించనున్నట్లు గనుల శాఖ మంగళవారం […]

ప్రభ న్యూస్ 28 Nov 2023 10:19 pm

మై11సర్కిల్ బ్రాండ్ అంబాసిడర్‌గా పవన్ సెహ్రావత్

న్యూఢిల్లీ : ఫాంటసీ స్పోర్ట్ ప్లాట్‌ఫామ్ అయిన మై11సర్కిల్‌కు కబడ్డీ స్టార్ పవన్ సెహ్రావత్‌ను బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించినట్టు ఆన్‌లైన్ గేమింగ్ కంపెనీ గేమ్స్ 24X7 ప్రకటించింది. డిసెంబర్ 2న ప్రొ కబడ్డీ లీగ్ సీజన్ 10 ప్రారంభమవుతుంది. ఈ లీగ్ ఓపెనింగ్ రోజున ‘అబ్ మై11సర్కిల్ బనేగా కబడ్డీ కా నయా మైదాన్’ పేరిట బ్రాండ్ చేపట్టనున్న ప్రచారంలో సెహ్రావత్ కనిపించనున్నారు. ఈమేరకు సంస్థ అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్ అవిక్ కనుంగో వెల్లడించారు.

మన తెలంగాణ 28 Nov 2023 10:18 pm

కేసీఆర్‌కు మాదిగల పట్ల కృతజ్ఞతా భావం లేదు

కేసీఆర్‌కు మాదిగల పట్ల కృతజ్ఞతా భావం లేదని, అందుకే మాదిగలను అనిచివేస్తున్నాడని ఎమ్మార్ఫీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ ఆరోపించారు.

దిశా డైలీ 28 Nov 2023 10:16 pm

రెండు రోజుల పాటు విద్యాసంస్థలకు సెలవు

మన తెలంగాణ/ సిటీ బ్యూరో: అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో నగరంలోని అన్ని విద్యాసంస్థలకు రెండు రోజుల పాటు సెలవులు ప్రకటించారు. ఈ మేరకు మంగళవారం జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ఉత్తర్వులు జారీ చేశారు. 30వ తేదీన పోలింగ్ ఉండడం, పలు పోలింగ్ కేంద్రాలు విద్యా సంస్థల్లో ఏర్పాటు చేయడంతో 29,30 తేదీలు ఈ రెండు రోజుల పాటు విద్యా సంస్థలు సెలవులు ప్రకటించినట్లు ఆయన వెల్లడించారు. డిసెంబర్ 1వ తేదీన పాఠశాలలు, కాలేజీలు తెరుచు కోనున్నాయి. […]

మన తెలంగాణ 28 Nov 2023 10:15 pm

బిఆర్‌ఎస్ అధినేత కెసిఆర్ ప్రసంగాలకు జనం జేజేలు

ఉత్తేజాన్ని నింపిన ప్రజా ఆశీర్వాద సభలు విజయవంతంగా 96 సభలు పూర్తిచేసిన గులాబీ బాస్ మనతెలంగాణ/హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా బిఆర్‌ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కెసిఆర్ నియోజకవర్గాల వారీగా నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలు జన ప్రభంజనంతో విజయవంతమయ్యాయి. ఏ సభ చూసినా తండోపతండాలుగా తరలివచ్చిన ప్రజలు,బిఆర్‌ఎస్ జిందాబాద్, కెసిఆర్ జిందాబాద్, కారుగుర్తుకే మన ఓటు అంటూ నినదించారు. ప్రజల హర్షాతిరేకాల నడుమ బిఆర్‌ఎస్ అధినేత, సిఎం కెసిఆర్ రాష్ట్రవ్యాప్తంగా పర్యటించి 96 ప్రజా ఆశీర్వాద సభలను […]

మన తెలంగాణ 28 Nov 2023 10:14 pm

బ్రేకింగ్: ధర్నాకు దిగిన బండి సంజయ్.. కొత్తపల్లిలో హై టెన్షన్

కరీంనగర్ జిల్లా కొత్తపల్లిలో తీవ్ర ఉద్రిక్త వాతావరణ నెలకొంది. ఓటర్లకు బీఆర్ఎస్ నేతలు డబ్బులు పంచుతున్నారని బీజేపీ నేతలు ఆందోళనకు దిగారు. సమాచారం అందుకున్న ఎంపీ,

దిశా డైలీ 28 Nov 2023 10:13 pm

ఎన్నికలకు పటిష్ట భద్రత.. 1,600 మంది రౌడీ షీటర్ల బైండోవర్

1,600 మంది రౌడీషీటర్ల బైండోవర్ 48 గంటల పాటు అప్రమత్తంగా ఉండాలి 2లక్షల వాహనాలు తనిఖీ చేశాం సమస్య వస్తే డయల్ 100కు ఫోన్ చేయండి హైదరాబాద్ సిపి సందీప్ శాండిల్యా మనతెలంగాణ, సిటిబ్యూరోః తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు పటిష్టమైన భద్రత ఏర్పాటు చేశామని, ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు అన్ని చర్యలు తీసుకున్నామని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సందీప్ శాండిల్యా తెలిపారు. కమిషనరేట్ పరిధిలోని అన్ని పోలింగ్ కేంద్రాల్లో భద్రతా ఏర్పాట్లు చేశామని తెలిపారు. ఇప్పటి వరకు […]

మన తెలంగాణ 28 Nov 2023 10:12 pm

BRS Party Road Show –కాంగ్రెస్, బీజేపీల విష ప్రచారాలను నమ్మవద్దు –ఎమ్మెల్సీ కవిత

నిజామాబాద్ సిటీ, నవంబర్ (ప్రభ న్యూస్)28; నిజామాబాద్ పట్టణం అభివృ ద్ధిలో మరింత దూసుకెళ్లాలంటే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గణేష్ గుప్తాను గెలిపించకుందామని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పిలుపునిచ్చారు. గణేష్ గుప్తాను గెలిపించు కుందాం….నిజామాబాద్ ను కాపాడుకుందామని స్పష్టం చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి, ఎమ్మెల్యే గణేష్ గుప్తాకు మద్ధతుగా నిజామాబాద్ పట్టణంలో నిర్వహించిన భారీ రోడ్ షోలో కవిత పాల్గొని మాట్లాడారు.గత పదేళ్ల బీఆర్ఎస్ పార్టీ హయాంలో సీఎం కేసీఆర్ […]

ప్రభ న్యూస్ 28 Nov 2023 10:09 pm

మగజాతి హర్ట్ : ఎంత కట్నం ఇస్తుంటే మాత్రం.. ఇలా ప్రచారం చేయాలా..

మగజాతి హర్ట్ : ఎంత కట్నం ఇస్తుంటే మాత్రం.. ఇలా ప్రచారం చేయాలా..

v6 వెలుగు 28 Nov 2023 10:08 pm

అభివృద్ధి దిశగా ఏపీ అడుగులు.. విప్లవాత్మక నిర్ణయాలతో సరికొత్త మార్పులు

ఏపీ సీఎం జగన్‌తోనే సామాజిక న్యాయం సాధ్యమౌతుందని డిప్యూటీ సీఎం రాజన్నదొర, మంత్రులు గుడివాడ అమర్నాథ్, ధర్మాన ప్రసాద రావు, సీదిరి అప్పలరాజు అన్నారు...

దిశా డైలీ 28 Nov 2023 10:06 pm

తూర్పుగోదావరి జిల్లాలో కాల్పులు.. డాక్యుమెంట్‌ రైటర్ దారుణ హత్య

తూర్పుగోదావరి జిల్లాలో దారుణం జరిగింది. నల్లజర్ల మండలం పుల్లలపాడులో ఓ డాక్యుమెంట్ రైటర్‌ను గుర్తు తెలియని వ్యక్తులు కాల్చిచంపారు. మృతుడిని కాట్రగడ్డ ప్రభాకర్‌గా తేల్చారు. మంగళవారం సాయంత్రం ఇంటి వద్ద వున్న ప్రభాకర్‌పై దుండగులు రెండు రౌండ్ల కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఆయన అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ప్రభాకర్ ఓ డాక్యుమెంట్ రైటర్ వద్ద అసిస్టెంట్‌గా పనిచేస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలిస్తున్నారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు హత్యకు దారి తీసిన కారణాలపై ఆరా తీస్తున్నారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.

ఆసియ నెట్ న్యూస్ 28 Nov 2023 10:06 pm

Sales |పండుగ సీజన్లో వాహన విక్రయాల జోరు..

ఈ సంవత్సరం పండగల సీజన్‌ మొత్తం 42 రోజుల్లో వాహనాల విక్రయాలు జోరుగా, రికార్డు స్థాయిలో జరిగాయి. ట్రాక్టర్లు మినహాయించి అన్ని విభాగాల వాహనాల అమ్మకాల్లో గణనీయమైన వృద్ధి నమోదైనట్లు ఫెడరేషన్‌ ఆఫ్‌ ఆటోమొబైల్‌ డీలర్స్‌ అసోసియేషన్‌ (ఫాడా) తెలిపింది. నవరాత్రితో మొదలై ధనత్రయోదశి తరువాత 15 రోజుల వరకు కొసాగిన 42 రోజుల పండగ సీజన్‌ అక్టోబర్‌ 15 నుంచి నవంబర్‌ 25 వరకు మొత్తం వాహన విక్రయాలు 19 శాతం పెరిగి 37,93,584 యూనిట్లుగా […]

ప్రభ న్యూస్ 28 Nov 2023 10:05 pm

నిరుపేదల పక్షాన ప్రజల కోసం పోరాడేది ఎర్రజెండానే

నిరుపేదల పక్షాన, సిద్దాంతాల కోసం పోరాడే ఎర్రజెండానని ప్రజలు నిరంతరం ఆదరించాలని సీపీఎం పార్టీ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న అభ్యర్థులను గెలిపించాలని సీపీఎం కేంద్ర పోలిట్‌ బ్యూరో సభ్యురాలు బందాకారత్‌ ప్రజలను కోరారు.

దిశా డైలీ 28 Nov 2023 10:00 pm

తెలంగాణ పత్రికల యాడ్‌లో ఎక్కడా ఓట్లు అడగలేదు: డీకే శివకుమార్

తెలంగాణ పత్రికల్లో ప్రకటనలు ఆపాలంటూ కర్ణాటక ప్రభుత్వానికి ఈసీ ఇచ్చిన నోటీసులపై ఆ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ స్పందించారు.

దిశా డైలీ 28 Nov 2023 9:58 pm

Ap News: డిసెంబర్ 15 నుంచి ‘ఆడుదాం..ఆంధ్ర’ క్రీడోత్సవాలు..

రాష్ట్రంలో 15 ఏళ్లు వయస్సు పైబడిన అన్ని వయస్సుల వారిని క్రీడల్లో భాగస్వామ్యం చేయడం ద్వారా శారీరక, మానసిక ధృడత్వం, ఆనందాన్ని సొంతం చేసుకొనే దిశగా నిర్వహిస్తున్న ‘ఆడుదాం..ఆంధ్ర’క్రీడోత్సవాల్లో ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలని ఏలూరు జిల్లా ఇన్ చార్జి కలెక్టర్ బి. లావణ్యవేణి కోరారు. ..

దిశా డైలీ 28 Nov 2023 9:56 pm

Kurnool –కార్పొరేట్ స్థాయిలో ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యం –మంత్రి బుగ్గన

కర్నూలు, నవంబర్ 28: ప్రభ న్యూస్ బ్యూరో.వైద్య రంగానికి రాష్ట్ర ప్రభుత్వం ఇస్తోందని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి పేర్కొన్నారు.. మంగళవారం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలోని కార్డియాలజీ విభాగంలో రూ.5.95 కోట్లతో ఏర్పాటు చేసిన న్యూ క్యాథ్‌ ల్యాబ్ ను, న్యూ డయాగ్నస్టిక్ బ్లాక్ లో రూ.3.5 కోట్లతో ఏర్పాటు చేసిన సి. టి .స్కాన్ ను, రక్తనిధి కేంద్రాన్ని మంత్రి ప్రారంభించారు.ఈ సందర్భంగా వివిధ విభాగాల్లో ఏర్పాటు చేసిన యంత్రాల పని […]

ప్రభ న్యూస్ 28 Nov 2023 9:56 pm

దూత కోసం చైతూ ఎంత తీసుకున్నాడో తెలుసా..? వైరల్ అవుతున్న నాగచైతన్య రెమ్యూనరేషన్

అక్కినేని నట వారసత్వం తీసుకునన్న మూడో తరం హీరో నాగచైతన్య. తాత నాగేశ్వరరావు.. తండ్రి అక్కినేని నాగార్జున నటన పునికి పుచ్చుకుని ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు చైతూ. కాని తాత, తండ్రిలా..టైర్ 1 హీరోగా మారలేకపోయాడు. టైర్ 2 హీరోల లిస్ట్ లోనే ఉన్నాడు చైతూ. ఎంత ప్రయత్నంచేసినా.. హిట్లు అయితే పడుతున్నాయి కాని.. స్టార్ హీరో మాత్రం కాలేకపోతున్నాడు నాగచైతన్య. అయితే స్టార్ హీరోగా అవ్వకపోయినా.. ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన మార్కుని మాత్రం సాధించగలిగాడు చైతూ. హిట్టు.. ప్లాపు.. హిట్టు.. ప్లాపు అన్నట్టు సాగుతుంది నాగచైతన్య కెరీర్. ఏర్పాటు చేసుకున్నాడు. ప్రస్తుతం ఆయన కెరీర్ లో ఒ హిట్టు పడితే మరో ప్లాప్ పడుతూ వస్తుంది. టాలీవుడ్ లో అక్కినేని హీరో నాగ చైతన్య నటించిన సినిమాలేవీ ఈ మధ్య కాలంలో పెద్దగా విజయం సాధించలేదు. ఇక చెప్పుగోదగ్గ సినిమా అంటే లవ్ స్టోరి, బంగార్రాజు మాత్రమే. ఇక డిజిటల్ ఎంట్రీకి రెడీ అయ్యాడు నాగచైతన్య. గతంలో దర్శకుడు కె విక్రమ్ దర్శకత్వంలో దూత అనే వెబ్ సిరీస్ స్టార్ట్ చేశారు. ఈ వెబ్ సిరీస్ కంప్లీట్ అయ్యి...స్ట్రీమింగ్ కు రెడీ అయ్యింది. అయితే ఈ వెబ్ మూవీ స్టార్ట్ అయ్యి చాలా కాలం అవుతున్నా.. కొన్ని కారణాల వల్ల వాయిదా పడుతూ వస్తోంది. ఎట్టకేలకు దూత వెబ్ సిరీస్ ను రిలీజ్ చేయబోతున్నారు. చైతూ ఓటీటీ ప్రపంచంలోకి అడుగు పెట్టడానికి ముహూర్తం కూడా ఖరారు అయ్యింది. ఈ వెబ్ మూవీతో సంచలనం సృష్టించాలని చూస్తున్నాడు అక్కినేని హీరో. ఇక దూత సిరీస్ డిసెంబర్ 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక రీసెంట్ గా ఈమూవీ ట్రైలర్ రిలీజ్ అవ్వగా.. థ్రిల్లింగ్ యాక్షన్ సన్నివేశాలు కూడా ట్రైలర్‌లో హైలైట్‌గా కనిపిస్తున్నాయి. ఈ వెబ్ సిరీస్‌ని పాన్ ఇండియా లెవల్‌లో విడుదల చేస్తున్నారు. అయితే ఇందులో నాగ చైతన్య అద్భుతంగా నటించాడు. అయితే ఈ వెబ్ సిరీస్ కోసం నాగ చైతన్య ఎంత తీసుకున్నాడు అనేది ప్రస్తుతం హైలెట్ అవుతోంది. అయితే ఈ వెబ్ మూవీకి గాను నాగ చైతన్య 8 కోట్ల రూపాయలు తీసుకున్నాడని తెలుస్తోంది. సాధారణంగా ఒక సినిమాకు నాగచైతన్య 10 నుంచి 15 కోట్ల వరకూ తీసుకుంటున్నాడట. ఇక దూతకోసంమాత్రం 8 కోట్లు అందుకున్నాడని టాక్.

ఆసియ నెట్ న్యూస్ 28 Nov 2023 9:55 pm

కేసీఆర్ ప్రభుత్వానికి ఓటుతో బుద్ధి చెప్పాలి : రాహుల్ గాంధీ

రాష్ట్రంలో కేసీఆర్ నిరంకుశ ప్రభుత్వానికి ప్రజలు ఈ ఎన్నికల్లో తగిన

దిశా డైలీ 28 Nov 2023 9:55 pm

రాయపర్తిలో రూ.8 లక్షల విలువైన మద్యం పట్టివేత

రాయపర్తిలో రూ.8 లక్షల విలువైన మద్యం పట్టివేత

v6 వెలుగు 28 Nov 2023 9:55 pm

హత్యాయత్నం కేసులో నిందితుడికి ఐదేళ్ల జైలు శిక్ష..

వ్యవసాయ పొలం గట్టు వద్ద ఏర్పడిన వివాదం లో హత్యాయత్నం కేసులో మంగళవారం ఇబ్రహీంపట్నం కోర్టు 5 ఏళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు 5 వేల జరిమానా ను విధించింది.

దిశా డైలీ 28 Nov 2023 9:54 pm

Hockey Nationals |ఉత్కంఠ ఫైనల్లో హర్యానాపై పంజాబ్‌ విజయం

13వ జాతీయ సీనియర్‌ పురుషుల హాకీ టోర్నీ చాంపియన్‌గా పంజాబ్‌ జట్టు నిలిచింది. మంగళవారం జరిగిన ఉత్కంఠ ఫైనల్లో పంజాబ్‌ పెనాల్టి షూటౌట్‌లో 9-8 గోల్స్‌ తేడాతో డిఫెండింగ్‌ చాంపియన్‌ హర్యానాపై గెలిచింది. దాంతో పంజాబ్‌ 4వ టైటిల్‌ను తమ ఖాతాలో వేసుకుంది. మొదట్లో ఇరు జట్లు పూర్తి సమయం ముగిసే సమయానికి 2-2 గోల్స్‌తో సమానంగా నిలిచాయి. దాంతో స్కోరు డ్రా అవడంతో ఫలితం కోసం పెనాల్టి షూటౌట్‌ వెల్లాల్సి వచ్చింది. షూటౌట్‌లోనూ ఇరూ జట్లు […]

ప్రభ న్యూస్ 28 Nov 2023 9:50 pm

HYD: హైదరాబాద్‌లో ఇంటరాక్టివ్ సెషన్‌ను నిర్వహించిన సోహార్ పోర్ట్ అండ్ ఫ్రీజోన్

హైదరాబాద్: అసోసియేటెడ్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఆఫ్ ఇండియా (అసోచామ్) సోహార్ పోర్ట్ అండ్ ఫ్రీజోన్, ఒమన్‌తో కలిసి, ఫార్మాస్యూటికల్స్ ఎక్స్‌పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, హైదరాబాద్ మేనేజ్‌మెంట్ అసోసియేషన్ మద్దతుతో ఒమన్‌లోని వివిధ వ్యాపార అవకాశాలపై అవగాహన కల్పించడానికి హైదరాబాద్‌లో ఇంటరాక్టివ్ సెషన్‌ను నిర్వహించింది. ప్రతీక్ లునావియా, బిజినెస్ డెవలప్‌మెంట్ మేనేజర్ – ఇండియా, సోహార్ పోర్ట్ అండ్ ఫ్రీజోన్ విదేశీ కంపెనీలకు పోర్ట్, ఫ్రీ జోన్ అందించే బహుళ ప్రయోజనాలు […]

ప్రభ న్యూస్ 28 Nov 2023 9:49 pm

కామారెడ్డి విడిచి వెళ్లాలి...రేవంత్ సోదరుడికి పోలీసుల వార్నింగ్

కామారెడ్డి విడిచి వెళ్లాలి...రేవంత్ సోదరుడికి పోలీసుల వార్నింగ్

v6 వెలుగు 28 Nov 2023 9:49 pm

AP |గుంటుపల్లిలో జాతీయ రహదారిపై ఎంపీపీ బైఠాయింపు.. భారీగా స్తంభించిన ట్రాఫిక్

ఇబ్రహీంపట్నం (ప్రభ న్యూస్) : గుంటుపల్లి ఇసుక రీచ్ లో మంగళవారం ఉదయం ప్రారంభమైన ఇసుక దుమారం రాత్రి జాతీయ రహదారిపై రాస్తారోకోకు దారితీసింది. రీచ్ నుంచి ఇసుక అక్రమ రవాణా చేస్తున్నారని ఎంపీపీ పాలడుగు జ్యోత్స్న దుర్గా ప్రసాద్ లారీలను నిలిపివేశారు. రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు, పోలీసులు రీచ్ వద్దకు చేరుకుని లారీలను స్టేషన్ కు తరలించారు. అయితే, ఇసుక అక్రమ రవాణా చేస్తున్న వారిపై రాత్రి వరకు పోలీసులు కేసు నమోదు చేయకపోవడంతో ఎంపీపీ […]

ప్రభ న్యూస్ 28 Nov 2023 9:46 pm

వర్గీకరణపై ప్రధాని మోడీది పెద్దన్న పాత్ర

సూర్యాపేట బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో నిలిచిన సంకినేని వెంకటేశ్వర రావు గెలుపు దాదాపు ఖరారైందని, అందుకు ప్రధాని మోడీ పేదల కోసం ప్రవేశ పెట్టిన అనేక సంక్షేమ పథకాలే నిదర్శనమని ఎమ్మార్పీస్ వ్యవస్థాపక అధ్యక్షులు మంద కృష్ణ మాదిగ అభిప్రాయ పడ్డారు.

దిశా డైలీ 28 Nov 2023 9:46 pm

పారా వరల్డ్ ఆర్చరీ ర్యాంకింగ్స్‌లో శీతల్ ‌దేవికి అగ్రస్థానం

భారత యువ సంచలనం, పారా ఆర్చర్ శీతల్ దేవి పారా వరల్డ్ ఆర్చరీ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానం దక్కించుకుంది.

దిశా డైలీ 28 Nov 2023 9:46 pm

బీ అలర్ట్ : టైం దాటితే మెట్రోలో రూ.85 ఫైన్

బీ అలర్ట్ : టైం దాటితే మెట్రోలో రూ.85 ఫైన్

v6 వెలుగు 28 Nov 2023 9:45 pm

బీ అలర్ట్ : టైం దాటితే మెట్రోలో రూ.85 ఫైన్

బీ అలర్ట్ : టైం దాటితే మెట్రోలో రూ.85 ఫైన్

v6 వెలుగు 28 Nov 2023 9:45 pm

ప్రజలు ప్రశాంత వాతావరణంలో ఓటు వేయాలి

యాదాద్రి భువనగిరి జిల్లా వ్యాప్తంగా ప్రజలు ప్రశాంత వాతావరణంలో ఓటు వినియోగించుకునేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని జిల్లా కలెక్టర్ హనుమంతు కే. జెండాగే తెలిపారు.

దిశా డైలీ 28 Nov 2023 9:40 pm

Rahul Gandhi: ఒక వైపు పార్లమెంటు సమావేశాలు.. మరో వైపు విదేశాలకు రాహుల్ గాంధీ?

న్యూఢిల్లీ: ఐదు రాష్ట్రాల ప్రచారాలు ముగిశాయి. నేటితో చిట్టచివరి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికీ తెరపడింది. దీంతో జాతీయ పార్టీలు త్వరలో జరగనున్న పార్లమెంటు సమావేశాలపైకి దృష్టి సారిస్తున్నాయి. ఈ తరుణంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విదేశాలకు వెళ్లుతున్నట్టు సమాచారం అందింది. డిసెంబర్ 4వ తేదీ నుంచి 22వ తేదీ వరకు పార్లమెంటు శీతాకాల సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశాల్లో కీలకమైన బిల్లులు ప్రవేశపెట్టే అవకాశాలు ఉన్నాయి. ఎన్నికల కమిషనర్ నియామకం వంటి ముఖ్యమైన బిల్లులపై చర్చ జరిగే అవకాశం ఉన్నది. ఈ నేపథ్యంలో డిసెంబర్ 9వ తేదీన రాహుల్ గాంధీ విదేశీ పర్యటనకు వెళ్లబోతున్నట్టు రాజకీయ వర్గాల నుంచి సమాచారం అందింది. ఆయన 9వ తేదీ నుంచి ఇండోనేషియా, సింగపూర్, మలేషియా, వియత్నాం దేశాల్లో పర్యటించబోతున్నట్టు కాంగ్రెస్ పార్టీ వర్గాలు వివరించాయి. Also Read: PM Modi: రేపు కేంద్ర మంత్రివర్గ సమావేశం.. ప్రధాని మోడీ నివాసంలో నిర్వహణ! సింగపూర్, మలేషియాల్లో ఎన్ఆర్ఐలను, దౌత్యవేత్తలను రాహుల్ గాంధీ కలుసుకుంటారని తెలిపాయి. అలాగే, వియత్నాంలో కమ్యూనిస్టు నాయకులతోనూ సమావేశం అవుతారని తెలిసింది.

ఆసియ నెట్ న్యూస్ 28 Nov 2023 9:40 pm

మూడు ముళ్ల బంధంలోకి భారత యువ పేసర్.. వధువు ఎవరంటే..?

మూడు ముళ్ల బంధంలోకి భారత యువ పేసర్.. వధువు ఎవరంటే..?

v6 వెలుగు 28 Nov 2023 9:38 pm

HYD |నగరంలో భారీ పోలీసు బందోబస్తు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: రాష్ట్రంలో జరగనున్న ఎన్నికల నేపథ్యంలో హైదరాబాద్‌, సికింద్రాబాద్‌ జంటనగరాలు అత్యంత కీలకంగా మారాయి. శాంతి, భద్రతల పరిరక్షణతో పాటు ఎన్నికల విధుల నిర్వహణ కోసం భారీ బందోబస్తును ఏర్పాటు చేసినట్లు హైదరాబాద్‌ సీపీ సందీప్‌ శాండిల్య వెల్లడించారు. 45వేల మంది రాష్ట్ర పోలీసులు, 3,000ల మంది ఇతర శాఖలకు చెందిన సిబ్బంధి, 50 కంపెనీల స్పెషల్‌ పోలీసులు, 375 కంపెనీల కేంద్ర బలగాలు, చుట్టు పక్కల రాష్ట్రాలకు చెందిన 23,500 మంది హోంగార్డులు బందోబస్తులో […]

ప్రభ న్యూస్ 28 Nov 2023 9:36 pm

HYD: ఆరోగ్య ప్రచారాన్ని ప్రవేశపెట్టిన ఫ్యూచర్ ఫుడ్ ఫౌండేషన్ అండ్ కంట్రీ డిలైట్

హైదరాబాద్ : పాఠశాలకు వెళ్లే పిల్లల ఆరోగ్యాన్ని మెరుగు పరిచే లక్ష్యంతో, 8-5-1-0 (లేదా ఆరోగ్య సిద్ధాంతం లేదా ఆరోగ్య మంత్రం లేదా ఆరోగ్య సూత్రం) ఆరోగ్య నియమం ప్రవేశపెట్టబడింది. పిల్లలకు సరైన ఆరోగ్యం, ఫిట్‌నెస్‌ను అందించే పద్దతులపై దృష్టి సారిస్తూ ఈ నియమాన్ని రూపొందించారు. ఫుడ్ ఫ్యూచర్ ఫౌండేషన్, కంట్రీ డిలైట్ కలిసి హైదరాబాద్‌లో నిర్వహించిన రౌండ్‌టేబుల్ చర్చ, సమావేశంలో 20 మందికి పైగా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు పాల్గొని ఈ వినూత్న, ఆచరణాత్మక నియమం గురించి […]

ప్రభ న్యూస్ 28 Nov 2023 9:36 pm

ఎన్నికలు సజావుగా సాగేందుకు రాజకీయ పార్టీలు సహకరించాలి : కలెక్టర్

జిల్లాలో జరగనున్న అసెంబ్లీ నియోజకవర్గ ఎన్నికలు సజావుగా సాగేందుకు రాజకీయ పార్టీలు, అభ్యర్థులు సహకరించాలని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ బొర్కడే హేమంత్ సహదేవరావు అన్నారు.

దిశా డైలీ 28 Nov 2023 9:36 pm

స్టార్ డైరెక్టర్ ప్రేమలో నటుడు ప్రభు కూతురు, త్వరలో పెళ్లి..?

తమిళ స్టార్ నటుడు ప్రభు కూతురు పెళ్లి.. తమిల స్టార్ డైరెక్టర్ తో జరగబోతున్నట్టు వార్తలు వైరల్ అవుతున్నాయి. యంగ్ డైరెక్టర్ లో ప్రేమలో ఉన్న ఐశ్వర్య.. త్వరలో రెండో సారి పెళ్ళి పీటలెక్కబోతుందట నిజమేనా..? తమిళ నటుడు ప్రభు తెలుగు వారికీ కూడా సుపరిచితులే. డార్లింగ్, ఒంగోలు గిత్త, దేనికైనా రెడీ వంటి సినిమాల్లో నటించి ఇక్కడ ఆడియన్స్ ని కూడా అలరించారు. హీరోగా కెరీర్ స్టార్ట్ చేసిన ప్రభు.. ప్రస్తుతం సపోర్టింగ్ రోల్స్ చేస్తూ వస్తున్నారు. ఇక ఈయన వారసుడిగా ఇండస్ట్రీకి పరిచయమైన ‘విక్రమ్ ప్రభు’ హీరోగా తమిళ పరిశ్రమలో కొనసాగుతున్నారు. కాగా ప్రభుకి ఒక కూతురు కూడా ఉన్నారు. ఆమె పేరు ఐశ్వర్య. ఈమె ఒక స్టార్ దర్శకుడిని పెళ్లాడబోతుందట. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట వైరల్ అవుతుంది. ఐశ్వర్యకి 2009లో వివాహం జరిగింది. తన బంధువుల కుటుంబంలోని వ్యక్తిని పెళ్లాడిన ఐశ్వర్య.. భర్తతో కలిసి అమెరికా వెళ్లి జీవించారు. కానీ అతనితో విబేధాలు రావడంతో ప్రస్తుతం అతని నుంచి విడిపోయి తల్లిదండ్రుల వద్దనే ఉంటున్నారు. కాగా గత కొంత కాలంగా తమిళనాట ఒక రూమర్ వినిపిస్తుంది. ఐశ్వర్య, కోలీవుడ్ డైరెక్టర్ అధిక్‌ రవిచంద్రన్‌ తో ప్రేమలో ఉన్నారని త్వరలో ఇద్దరు పెళ్లి చేసుకోబోతున్నారని టాక్ వినిపిస్తుంది. రీసెంట్ గా విశాల్ హీరోగా తెరకెక్కిన సూపర్ హిట్ మూవీ ‘మార్క్ ఆంటోనీ’ డైరెక్ట్ చేసింది అధిక్‌ రవిచంద్రనే. రవిచంద్రన్, ఐశ్వర్య మంచి స్నేహితులయ్యారని, అది కాస్త ప్రేమగా మరి ఇప్పుడు ఏడడుగులు వేయడానికి సిద్దమవుతున్నట్లు చెబుతున్నారు. తాజాగా ఒక వార్త తమిళనాట వైరల్ అవుతుంది. ఆల్రెడీ వీరిద్దరి నిశ్చితార్థం జరిగిపోయిందని, డిసెంబర్‌ 15న వీరిద్దరూ ఏడడుగులు వేయబోతున్నారని చెబుతున్నారు. అయితే ఈ వార్తలో నిజమెంత ఉందో తెలియాలంటే.. ప్రభు కుటుంబసభ్యుల నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

ఆసియ నెట్ న్యూస్ 28 Nov 2023 9:32 pm

పేదింటి బిడ్డగా మీ కష్టాలు తెలుసు

ఒక పేదింటి బిడ్డగా పేదింటి కష్టాలు తనకు తెలుసు అని ప్రతి పేదవాడికి 100 గజాల ఇంటి స్థలం కేటాయిస్తూ యువతకు ఉద్యోగ అవకాశం కల్పిస్తామని నీలం మధు ముదిరాజ్ తెలిపారు.

దిశా డైలీ 28 Nov 2023 9:32 pm

టీమ్ వర్క్‌కు అద్భుతమైన ఉదాహరణ : ఉత్తరాఖండ్ టన్నెల్ రెస్క్యూ ఆపరేషన్ సక్సెస్‌పై మోడీ

ఉత్తరాఖండ్‌ రాష్ట్రంలోని ఉత్తరకాశీ సమీపంలోని సిల్‌క్యారా సొరంగం లోపల చిక్కుకుపోయిన 41 మంది కార్మికులను రక్షించేందుకు నిర్వహించిన రెస్క్యూ ఆపరేషన్ సక్సెస్ అయ్యింది. మొత్తం 41 మంది కార్మికులను సహాయక బృందాలు రక్షించాయి. దీనిపై ప్రధాని నరేంద్ర మోడీ హర్షం వ్యక్తం చేశారు. ‘‘ ఉత్తరకాశీలో మన కార్మిక సోదరుల రెస్క్యూ ఆపరేషన్ విజయవంతం కావడం అందరినీ భావోద్వేగానికి గురి చేస్తోంది. సొరంగంలో చిక్కుకుపోయిన మిత్రుల ధైర్యం, సహనం అందరికీ స్ఫూర్తిదాయకం.సుధీర్ఘ నిరీక్షణ తర్వాత మన ఈ స్నేహితులు తమ ప్రియమైన వారిని కలుసుకోవడం చాలా సంతృప్తిని కలిగించే విషయం . ఈ క్లిష్ట సమయంలో కార్మికుల కుటుంబాలన్నీ చూపిన సహనం , ధైర్యాన్ని ప్రశంసించాల్సిందే. ఈ మిషన్‌లో పాల్గొన్న ప్రతి ఒక్కరూ మానవత్వం , టీమ్‌ వర్క్‌కి అద్భుతమైన ఉదాహరణగా నిలిచారు ’’ అని మోడీ ట్వీట్ చేశారు. उत्तरकाशी में हमारे श्रमिक भाइयों के रेस्क्यू ऑपरेशन की सफलता हर किसी को भावुक कर देने वाली है। टनल में जो साथी फंसे हुए थे, उनसे मैं कहना चाहता हूं कि आपका साहस और धैर्य हर किसी को प्रेरित कर रहा है। मैं आप सभी की कुशलता और उत्तम स्वास्थ्य की कामना करता हूं। यह अत्यंत… — Narendra Modi (@narendramodi) November 28, 2023 కాగా.. సిల్‌క్యారా సొరంగం లోపల చిక్కుకుపోయిన 41 మంది కార్మికులను చేపట్టేందుకు నిర్వహించిన రెస్క్యూ ఆపరేషన్ సక్సెస్ అయ్యింది. నేలకు సమాంతరంగా చేపట్టిన పనులు నిలిచిపోయిన చోట నుంచి 12 మంది ర్యాట్ హోల్ మైనర్లు డ్రిల్లింగ్ చేపట్టి మిగిలిన దూరాన్ని పూర్తి చేసి, కార్మికులు చిక్కుకుపోయిన ప్రాంతం వరకు గొట్టాన్ని పంపారు. వీరందరినీ ఒక్కొక్కరిగా మొత్తం 41 మందిని బయటకు తీసుకొచ్చారు. దీంతో అక్కడ ఉద్విగ్న వాతావరణం నెలకొంది. కార్మికుల కుటుంబ సభ్యులు, అధికార యంత్రాంగంతో పాటు ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ కూడా స్వయంగా ఆ ప్రాంతానికి చేరుకున్నారు. బయటికి వచ్చిన కార్మికులను తక్షణం ఆసుపత్రులకు తరలించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. అలాగే అత్యవసర వైద్యం అందించేందుకు నిపుణులైన డాక్టర్లు కూడా టన్నెల్ వద్దకు చేరుకున్నారు. అవసరమైన అంబులెన్స్‌లు, మందులు సిద్ధం చేశారు. సొరంగం నుంచి 30 కిలోమీటర్ల దూరంలో వున్న చిన్యాలిసౌర్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు కార్మికులను తరలించేందుకు గాను పోలీసులు గ్రీన్ ఛానెల్ ఏర్పాటు చేశారు. పైపు గుండా ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది లోపలికి వెళ్లి ఒక్కో కార్మికుడిని బయటకు తీసుకొచ్చారు. అత్యవసర పరిస్ధితుల్లో వున్న వారిని వాయు మార్గంలో తరలించేందుకు చినూక్ హెలికాఫ్టర్లను కూడా ప్రభుత్వం సిద్ధం చేసింది. #WATCH | Uttarkashi (Uttarakhand) tunnel rescue: CM Pushkar Singh Dhami says, They(workers) all have come out from a different environment and condition so we will do as per the advice of the doctors...first they will be kept under medical supervision, their monitoring will be… pic.twitter.com/peC78V181X — ANI (@ANI) November 28, 2023 నవంబర్ 12న పనులు చేస్తుండగా.. సొరంగంలో ప్రమాదవశాత్తూ చిక్కుకుపోయారు. దీంతో వీరిని రక్షించేందుకు అధికార యంత్రాంగం రంగంలోకి దిగింది. వారికి నీరు, ఆహారం, ఔషధాలు వంటివి బయటి నుంచే అందించింది. అయితే సహాయక చర్యల సమయంలో వీరికి అనేక సవాళ్లు ఎదురయ్యాయి. ప్రతికూల వాతావరణంతో పాటు ఇతర సాంకేతిక సమస్యలను అధిగమించి కార్మికులను బయటకు తీసుకొచ్చారు. ఆగర్ యంత్రాన్ని రంగంలోకి దింపగా.. ఈ మిషన్ 47 మీటర్లు తవ్విన తర్వాత లోపలికి వెళ్తుండగా దాని బ్లేడ్లు విరిగిపోయాయి. అయినప్పటికీ నిరుత్సాహ పడకుండా ర్యాట్ హోల్ మైనింగ్‌లో నిపుణులైన 12 మందిని రంగంలోకి దించి కార్మికులు వున్న ప్రాంతానికి చేరుకోగలిగారు. #WATCH | Uttarkashi (Uttarakhand) tunnel rescue: CM Pushkar Singh Dhami and Union Minister General VK Singh meet the workers who have been rescued from the Silkyara tunnel pic.twitter.com/BXTMTHDVZd — ANI (@ANI) November 28, 2023

ఆసియ నెట్ న్యూస్ 28 Nov 2023 9:27 pm

Delhi |భువనేశ్వరితో టీడీపీ యువనేతల భేటీ.. ఢిల్లీలో కలిసిన అడారి కిషోర్ కుమార్

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ:నారా భువనేశ్వరితో తెలుగుదేశం యువనేత, మిషన్ కర్షక దేవోభవ జాతీయాధ్యక్షులు అడారి కిషోర్ కుమార్ సమావేశమయ్యారు. ప్రఖ్యాత న్యాయవాది సిద్దార్థ్ లూత్రా కుమారుడి వివాహ వేడుకకు హాజరయ్యేందుకు సోమవారం నారా చంద్రబాబు నాయుడు దంపతులు ఢిల్లీ చేరుకున్న విషయం తెలిసిందే. మంగళవారం వారు బస చేసిన ఒబెరాయ్ హోటల్‌లో భువనేశ్వరిని కలిసిన అడారి కిషోర్ కుమార్ నేతృత్వంలోని యువనేతల బృందం ‘డెమెక్రసీ ఇన్ డేంజర్’ కార్యక్రమాల వివరాలను తెలియజేశారు. ఈ సందర్భంగా భువనేశ్వరి మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ […]

ప్రభ న్యూస్ 28 Nov 2023 9:26 pm

ఈవీఎంలో 2వ నంబర్‌ పై నొక్కండి

కేసీఆర్‌ ఆరాచక పాలనను అంతమొందించాలంటే...దోచుకుని దాచుకున్న ప్రజా సంపదను వెనక్కి రప్పించాలంటే...ఈ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ను చిత్తుచిత్తుగా ఓడించాలని దామోదర్‌ రాజనర్సింహ అన్నారు.

దిశా డైలీ 28 Nov 2023 9:23 pm

9న్నర ఏండ్ల అభివృద్ధిని చూసి ఓటు వేయండి : ఆల వెంకటేశ్వర్ రెడ్డి

9న్నర ఏండ్ల అభివృద్ధిని చూసి ఓటు వేయాలని దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి అన్నారు.

దిశా డైలీ 28 Nov 2023 9:20 pm

కార్టూన్: కేసీఆర్ తెలంగాణ మొత్తం లోకల్ అన్న కేటీఆర్ (28-11-2023)

కార్టూన్: కేసీఆర్ తెలంగాణ మొత్తం లోకల్ అన్న కేటీఆర్ (28-11-2023)

దిశా డైలీ 28 Nov 2023 9:19 pm

ఆ తప్పుడు కేసులకు నేను భయపడను: డాక్టర్ ఎంఎఫ్ గోపీనాథ్

భారత్ బచావో సంస్థ జాతీయ ఉపాధ్యక్షుడు, భారతదేశపు మొట్టమొదటి దళిత కార్డియాలజిస్ట్ డాక్టర్ మహమ్మద్ ఫ్రాన్సిస్ (ఎం.ఎఫ్)గోపీనాథ్ పై సిరిసిల్ల జిల్లా, ఎల్లారెడ్డిపేట పోలీస్ స్టేషన్లో కేసు కేసు నమోదు చేశారు.

దిశా డైలీ 28 Nov 2023 9:18 pm

కార్టూన్: క్రీడా పతకాలపై సీఎం జగన్ ఫొటోలు (28-11-2023)

కార్టూన్: క్రీడా పతకాలపై సీఎం జగన్ ఫొటోలు (28-11-2023)

దిశా డైలీ 28 Nov 2023 9:15 pm

Uttarakhand |టన్న‌ల్ ఆప‌రేష‌న్ స‌క్సెస్.. 41మంది సుర‌క్షితం

ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని ఉత్తరకాశీ టన్నెల్ ప్రమాదంలో చిక్కుకున్న కార్మికులను రక్షించేందుకు నిర్వహించిన ఆపరేషన్ విజయవంతం అయింది. నిర్మాణం దశలో ఉన్న సొరంగం ప్రమాదవశాత్తూ కూలడంతో.. భూగర్భ బందీలుగా బిక్కుబిక్కుమంటూ గడిపిన కార్మికులను రెస్క్యూ బృందాలు సురక్షితంగా కాపాడాయి. స్ట్రెచర్ సహాయంతో ఒకరి తర్వాత మరొకరిని బయటకి తీసుకొచ్చారు. 17 రోజుల పాటు టన్నెల్‌లోనే చిక్కుకున్న కార్మికులు సురక్షితంగా ప్రాణాలతో బయపడ్డారు. సొరంగంలో ఇరుక్కున్న 41 మంది కార్మికులు క్షేమంగా బయటికి వచ్చారు.

ప్రభ న్యూస్ 28 Nov 2023 9:11 pm

Ruturaj Gaikwad: రుతురాజ్ గైక్వాడ్ మెరుపు సొంచరీ.. T20లో 52 బంతుల్లోనే తొలి శతకం

న్యూఢిల్లీ: భారత్, ఆస్ట్రేలియా క్రికెట్ల జట్ల మధ్య ఐదు టీ20 మ్యాచ్‌ల సిరీస్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇందులో మూడో టీ20 ఈ రోజు గువహటిలోని బర్సపారా క్రికెట్ స్టేడియంలో జరుగుతున్నది. తొలిగా బ్యాటింగ్ చేసిన భారత్ కంగారూల ముందు భారీ లక్ష్యాన్ని పెట్టింది. ఈ ఇన్నింగ్స్‌లో టీమిండియా ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ అదరగొట్టాడు. తొలుత వెంట వెంటనే వికెట్లు పడిపోగా పిచ్‌లో బలంగా నిలబడిన రుతురాజ్ గైక్వాడ్ అంతే అద్భుతమైన సెంచరీ సాధించారు. అంతర్జాతీయ మ్యాచ్‌లో తొలి శతకాన్నే మెరుపు సెంచరీగా నమోదు చేసుకున్నారు. ఓవర్లు కావొస్తున్నాకొద్దీ ఆయన దూకుడు పెంచుకుంటూ పోయారు. చివరి ఓవర్‌లో తన సెంచరీ పూర్తి చేసుకున్నారు. చివరి ఓవర్‌లో 32 బంతుల్లోనే హాఫ్ సెంచరీతో టీమిండియా జట్టుకు పరుగులను జోడించిన ఈ బ్యాట్స్‌మెన్ మరో 20 బంతుల్లో సెంచరీ మైలురాయి దాటేశాడు. మొత్తం 52 బంతుల్లోనే సెంచరీ చేశాడు. గ్లెన్ మ్యాక్స్‌వెల్ వేసిన చివరి ఓవర్‌లో సిక్స్ కొట్టి సెంచరీ పూర్తి చేసుకున్న రుతురాజ్ గైక్వాడ్ మరో రెండు ఫోర్లు, రెండు సిక్స్‌లు కొట్టాడు. దీంతో చివరి ఓవర్‌లోనే 30 పరుగులు సాధించారు. మొత్తం 57 బంతుల్లో 13 బౌండరీలు, 7 సిక్స్‌లతో 123 రన్స్ కొట్టి టీమిండియాకు ఢోకాలేని స్థాయిలో పరుగులను అందించారు. రుతురాజ్ గైక్వాడ్ అద్భుత బ్యాటింగ్‌తో టీమిండియా కేవలం మూడు వికెట్ల నష్టంతో 222 పరుగులను సాధించింది. Also Read: IND vs AUS T20: ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు గెలుచుకున్న యశస్వి జైస్వాల్ 'సారీ' ఎందుకు చెప్పాడు..? నిన్నటి వరకు రుతురాజ్ అంతర్జాతీయ వన్డే మ్యాచ్‌లలో లేదా అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లలో అత్యధిక స్కోరు కేవలం 71 పరుగులు మాత్రమే. నేడు అది 123కు చేరింది. ఈ రోజు ఆయన అంతర్జాతీయ మ్యాచ్‌లో తన తొలి శతకాన్ని రికార్డు చేసుకున్నారు. దీంతో మొత్తంగా ఆయన కెరీర్‌లో ఇది ఐదో సెంచరీ. ఐపీఎల్‌లో ఆయన 2021 సీజన్‌లో సెంచరీ చేశారు. మహారాష్ట్రలో 20 ఓవర్ల డొమెస్టిక్ టోర్నమెంట్ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫిలో మూడు సెంచరీలు చేశారు. మొత్తంగా ఐదు సెంచరీలు కొట్టినా.. ఇందులో అంతర్జాతీయ మ్యాచ్‌లో సాధించింది ఈ రోజే. మరో రికార్డును కూడా రుతురాజ్ గైక్వాడ్ ఈ రోజు సొంతం చేసుకున్నారు. టీ20 ఇంటర్నేషనల్‌లో ఓపెనర్ సెంచరీ సాధించిన బ్యాట్స్‌మెన్ల జాబితాలో చేరిపోయాడు. ఇది వరకు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్‌లు ఉన్నారు. అందులో ఐదో ప్లేయర్‌గా రుతురాజ్ గైక్వాడ్ కూడా చేరిపోయారు.

ఆసియ నెట్ న్యూస్ 28 Nov 2023 9:09 pm

Eluru: సెల్ఫీ దిగిన 13 నిమిషాలకే స్నేహితులిద్దరూ దుర్మరణం

ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా గోపాలపురం మండలం కరిచర్లగూడెం మాతంగమెట్ట హైవేపై మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మరణించారు....

దిశా డైలీ 28 Nov 2023 9:09 pm

పాలకుర్తి కురుక్షేత్రంలో జరిగేది ధర్మానికి అధర్మానికి మధ్య యుద్ధం : యశస్విని రెడ్డి

పాలకుర్తిలో జరిగేది కురుక్షేత్ర యుద్ధమని, టీపీసీసీ సభ్యురాలు,పాలకుర్తి

దిశా డైలీ 28 Nov 2023 9:07 pm