రాజస్థాన్లో కుప్పకూలిన యుద్ధ విమానం.. పైలట్ దుర్మరణం
రాజస్థాన్లో చూరు జిల్లాలో బుధవారం విమాన ప్రమాదం సంభవించింది. విమానం కుప్పకూలిపోవడంతో అందులో ప్రయాణిస్తున్న పైలట్ దుర్మరణం పాలయ్యారు. చూరు జిల్లా పరిధిలోని ఓ ప్రాంతంలో ఎయిర్ఫోర్స్కు చెందిన జాగ్వార్ ఫైటర్ జెట్ విమానం కూలిపోయినట్లు స్థానిక అధికారులకు సమాచారం అందింది.వెంటనే పోలీసులు, సహాయక బృందాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. అక్కడ విమాన శకలాలను, పైలట్ మృతదేహాన్ని గుర్తించారు. ఈ ప్రమాదం జరగడానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. ప్రమాద సమాచారం తెలియడంతో ఉన్నతాధికారులు దర్యాప్తు ప్రారంభించారు. The post రాజస్థాన్లో కుప్పకూలిన యుద్ధ విమానం.. పైలట్ దుర్మరణం appeared first on Visalaandhra .
ముగిసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రెండు రోజుల ఢిల్లీ పర్యటన..
హైదరాబాద్ చేరుకున్న ముఖ్యమంత్రితెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రెండు రోజుల ఢిల్లీ పర్యటన ముగించుకుని హైదరాబాద్ తిరిగి వచ్చారు. ఈ పర్యటనలో ఆయన రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అభివృద్ధి అంశాలపై కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరిపారు. పలువురు కేంద్ర మంత్రులను కలిసి రాష్ట్ర అవసరాలను వారి దృష్టికి తీసుకువెళ్లారు. తన పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రులు మన్సుఖ్ మాండవీయ, పీయూష్ గోయల్, జేపీ నడ్డాలతో వేర్వేరుగా సమావేశమయ్యారు. రాష్ట్ర పారిశ్రామిక ప్రగతిలో […] The post ముగిసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రెండు రోజుల ఢిల్లీ పర్యటన.. appeared first on Visalaandhra .
ఒవైసీ కాలేజీని కూల్చివేయకపోవడంపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పష్టత
పాతబస్తీలోని సూరం చెరువు పరిరక్షిత ప్రాంతంలో (ఎఫ్టీఎల్) ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ నిర్మించిన ఫాతిమా కాలేజీ కూల్చివేతకు సంబంధించి వెల్లువెత్తుతున్న విమర్శలపై హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ స్పష్టత ఇచ్చారు. సామాన్యుల నిర్మాణాలను కూల్చివేస్తున్న అధికారులు, ఒవైసీ కాలేజీ విషయంలో ఎందుకు మినహాయింపు ఇస్తున్నారని వస్తున్న ప్రశ్నలకు ఆయన వివరణ ఇచ్చారు. రంగనాథ్ మాట్లాడుతూ… ఫాతిమా కాలేజీని ఎఫ్టీఎల్ పరిధిలో నిర్మించినందున గత ఏడాది సెప్టెంబర్లోనే కూల్చివేసేందుకు ప్రయత్నించాం. అయితే, ఆ కాలేజీలో […] The post ఒవైసీ కాలేజీని కూల్చివేయకపోవడంపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పష్టత appeared first on Visalaandhra .
Finally, Don 3 all set to Roll
Don is an iconic film in Bollywood and it was Amitabh Bachchan who essayed the lead role. After years, Shah Rukh Khan has done justice as Don in Don 2. Farhan Akhtar directed this stylish action entertainer and the discussions about Don 3 have been going on for years. Farhan Akhtar has rejected several acting […] The post Finally, Don 3 all set to Roll appeared first on Telugu360 .
KNR |విద్యార్థులకు సైకిళ్ల పంపిణీ –మోడీ గిఫ్ట్స్ కు కేంద్రమంత్రి బండి శ్రీకారం
కరీంనగర్ : టెన్త్ చదివే విద్యార్థులకు సైకిళ్లను పంపిణీ చేసే కార్యక్రమానికి కరీంనగర్
Antarctica's Unexpected Salty Waters: Unveiling a Dangerous Climate Feedback Loop
Scientists have made a significant and concerning discovery in the Southern Ocean: the surface waters around Antarctica
Bhupalpalli |విజిలెన్స్ అధికారుల దాడులు.. రెండు లారీలు, జేసీబీ సీజ్
ఆంధ్రప్రభ ప్రతినిధి, భూపాలపల్లి : జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలంలో ఎలాంటి
Samantha back in News for Wrong Reasons
Samantha is one of the top rated actresses and she has done impressive films in her career. She is also one of the best performers of this generation and she enjoys terrific craze. The actress has been in the news for bad reasons because of her personal life. She tackled all the negativity, stood strong […] The post Samantha back in News for Wrong Reasons appeared first on Telugu360 .
CII |ఆధునికత అభ్యుదయానికి కేంద్రంగా తెలంగాణ –డిప్యూటీ సీఎం భట్టి
హైదరాబాద్ – ఆధునికత అభ్యుదయానికి కేంద్రంగా తెలంగాణ రాష్ట్రం రోజురోజుకు శర వేగంగా
Mulugu |ఘనంగా మంత్రి సీతక్క జన్మదిన వేడుకలు
వాజేడు, జులై 9, ఆంధ్రప్రభ : ములుగు జిల్లా (Mulugu District) వాజేడు
కూలిన వంతెన.. పెరిగిన మృతులు | Bridge collapsed #telugupost #viralvideo #latestnews
Vikarabad |ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలి : కలెక్టర్ ప్రతీక్ జైన్
వికారాబాద్, జులై 9 (ఆంధ్రప్రభ): వన మహోత్సవంలో భాగంగా ప్రతి పౌరుడు మొక్క
Ys Jagan : జగన్ పర్యటనలు ఇప్పుడే ఇలా ఉంటే.. భవిష్యత్ లో ఎలా ఉంటాయో?
వైసీపీ అధినేత జగన్ పర్యటనలు అంటేనే టెన్షన్ మధ్య సాగుతున్నాయి.
Hyderabad |మరో డ్రగ్స్ గుట్టు రట్టు –ఇద్దరు అరెస్ట్
హైదరాబాద్ – నగరంలోని ఓ రెస్టారెంట్లో గుట్టుగా సాగుతున్న డ్రగ్స్ దందాను బయటపెట్టింది
వంతెన కూలిన ఘటనపై ప్రధాని దిగ్భ్రాంతి
గుజరాత్ లో వంతెన కూలిన ఘటనలో 9 మంది మరణించారు
సిగాచి పరిశ్రమ పేలుడు ఘటన.. 44కు చేరిన మృతుల సంఖ్య.. లభించని ఏడుగురి ఆచూకీ
సంగారెడ్డి జిల్లాలోని పటాన్ చెరు పరిధిలోని పాశమైలారంలో ఉన్న సిగాచి పరిశ్రమ పేలుడు ఘటనలో ఇప్పటివరకు మృతుల సంఖ్య 44కి చేరింది. ఆచూకీ లేని తొమ్మిది మందిలో ఇద్దరు మృతి చెందినట్లు అధికారులు ప్రకటించారు. ప్రమాదం జరిగిన సమయంలో మొత్తం 143 మంది కార్మికులు పని చేస్తుండగా ఇప్పటివరకు 44 మంది మృతులను గుర్తించారు. ఇంకా ఏడుగురి ఆచూకీ లభించలేదు. 10 రోజులుగా సిగాచి పరిశ్రమలో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. కాగా, ఈ ఘటనకు సంబంధిత కంపెనీ […]
ಫ್ಯಾಕ್ಟ್ಚೆಕ್: ಕಾರವಾರದಲ್ಲಿ ವೃದ್ದನ ಮೇಲೆ ಹಸುಗಳು ದಾಳಿ ಎಂದು ನಾಸಿಕ್ ಜಿಲ್ಲೆಗೆ ಸಂಬಂಧಿಸಿದ ವಿಡಿಯೋ ಹಂಚಿಕೆ
ಕಾರವಾರದಲ್ಲಿ ವೃದ್ದನ ಮೇಲೆ ಹಸುಗಳು ದಾಳಿ ಎಂದು ನಾಸಿಕ್ ಜಿಲ್ಲೆಗೆ ಸಂಬಂಧಿಸಿದ ವಿಡಿಯೋ ಹಂಚಿಕೆ
విధ్వంసకర బౌలింగ్.. స్టంప్ ఇలా విరగడం ఎప్పుడూ చూసుండరూ..
క్రికెట్లో పేసర్లు తమ బౌలింగ్తో స్టంప్లను ఎగరవేయడం సాధారణంగా జరుగుతుంది. కొన్ని సందర్భాల్లో అతి వేగంతో వచ్చిన బంతి కారణంగా అవి అడ్డంగా విరిగిపోతుంటాయి కూడా. అయితే ఓ మ్యాచ్లో వికెట్ ఏకంగా నిలువుగా చీలిపోయింది. ఇలాంటి ఘటనలు క్రికెట్లో చాలా అరుదుగా జరుగుతాయి. ఇంగ్లండ్లో జరుగుతున్న టి-20 బ్లాస్ట్లో ఇలాంటి ఘటన జరిగింది.ఈ లీగ్లో భాగంగా జూలై 8వ తేదీన సోమర్సెట్, ఎసెక్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో సోమర్సెట్ బౌలర్ రిలే మెరిడిత్ […]
Arrest |కల్తీ కల్లు .. కాంపౌండ్ నిర్వాహకులు అరెస్ట్ –మంత్రి జూపల్లి
హైదరాబాద్, ఆంధ్రప్రభ : కల్తీ కల్లు ఘటన జరిగిన కూకట్పల్లి (kukatpalli )
Telangana |మెడికల్ కాలేజీలకు మళ్లీ పర్మిషన్ –ఓకే చెప్పిన జాతీయ వైద్య మండలి
తెలంగాణలో 26 కాలేజీలకు నోటీసులుజరిమానాలు లేకుండానే పునరుద్ధరణనాలుగు నెలల్లో సరిచేస్తామన్న మేనేజ్మెంట్లుమౌలికవసతులు కల్పించాలని
నా పర్యటనను డైవర్ట్ చేయడానికే ప్రసన్నపై దాడి: వైఎస్ జగన్
నెల్లూరు జిల్లా కోవూరు మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్రెడ్డి ఇంటిపై జరిగిన దాడిని ఖండిస్తూ, ఇది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రోద్బలంతో జరిగిన హత్యాప్రయత్నమేనని సోషల్ మీడియా వేదికగా వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఏపీలోని కూటమి ప్రభుత్వంపై మరోసారి విరుచుకుపడ్డారు. పోలీసుల సమక్షంలోనే టీడీపీకి చెందిన రౌడీలు ఈ దాడికి పాల్పడ్డారని జగన్ ఆరోపించారు. ఆరుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన ప్రసన్నకుమార్రెడ్డిని అంతం చేయాలనే లక్ష్యంతోనే ఈ దాడి జరిగిందన్నారు. వయసు పైబడిన ఆయన […] The post నా పర్యటనను డైవర్ట్ చేయడానికే ప్రసన్నపై దాడి: వైఎస్ జగన్ appeared first on Visalaandhra .
Janasena : ఆ ఇరవై నియోజకవర్గాలను పవన్ వదిలేశారా? అటు వైపు చూడరేంటి?
జనసేన అధినేతగా పవన్ కల్యాణ్ ఎన్నికలకు ముందు ఆయా నియోజకవర్గాల్లో పర్యటించి వచ్చారు
Singareni |బంద్ తో వెలవెలబోయిన బొగ్గు గనులు
ఆంధ్రప్రభ ప్రతినిధి, భూపాలపల్లి: దేశ వ్యాప్తం సమ్మెలో భాగంగా సింగరేణి కార్మిక జేఏసీ
శ్రీశైలం జలాశయానికి వరద ఉధృతి.. 3 గేట్లు ఓపెన్
ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు ఎపిలోని కర్నూల్ జిల్లాలో ఉన్న శ్రీశైలం జలాశయంలోకి భారీగా వరద ఉధృతి కొనసాగుతుంది. దీంతో బుధవారం అధికారులు ప్రాజెక్టు మూడు రేడియల్ క్రెస్టు గేట్లు 10 అడుగుల మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. వరద ఉధృతి కారణంగా జలాశయంలోకి ఇన్ ఫ్లో 1,86,064 క్యూసెక్కులుగా ఉండగా.. ఔట్ ఫ్లో 1,45,776 క్యూసెక్కులుగా ఉంది. ఇక, జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుత నీటిమట్టం 882.10 అడుగులకు […]
పదోతరగతి విద్యార్థులకు బండి సంజయ్ సైకిళ్లు పంపిణీ
హైదరాబాద్: ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు తలుచుకుంటే అద్భుతాలు చేయగలరని బిజెపి కేంద్రమంత్రి బండిసంజయ్ (Bandisanjay) తెలిపారు. తలదించుకుని పుస్తకాలు చదివితే భవిష్యత్ లో తలెత్తుకుని జీవిస్తాం అని అన్నారు. బండి సంజయ్ జన్మదినం పురస్కరించుకుని కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో ‘మన మోడీ కానుక ’(Modi gift) పేరుతో ప్రభుత్వ పాఠశాలల పదోతరగతి విద్యార్థులకు ఉచితంగా సైకిళ్లు పంపిణీ చేశారు. కేంద్రప్రభుత్వం విద్య కోసం రూ. 1.28 లక్షల కోట్లు కేటాయించిందని తెలియజేశారు. త్వరలో నరేంద్రమోడీ కిట్ లు […]
Warangal |విద్యుత్ షాక్ తో.. 18గొర్రెలు మృతి
నెక్కొండ, జులై 9, (ఆంధ్రప్రభ) : గొర్రెల షెడ్డుపై ఉన్న 11 కెవి
AMVI Passing Parade |రవాణా శాఖలో సంస్కరణలు –మంత్రి పొన్నం
హైదరాబాద్, ఆంధ్రప్రభ : ప్రజల సౌకర్యార్థం రవాణా శాఖలో (transport ) అనేక
యూఏఈ లైఫ్టైమ్ గోల్డెన్ వీసా ఇస్తోందన్న వార్తలను ఖండించిన అధికారులు
కొన్ని విదేశీ కన్సల్టెన్సీల తప్పుడు ప్రచారంపై తీవ్ర హెచ్చరికప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అధికారిక వెబ్సైట్ను సంప్రదించాలని సూచనయునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) కొన్ని దేశాల వారికి జీవితకాల గోల్డెన్ వీసా మంజూరు చేస్తోందంటూ ప్రచారంలో ఉన్న వార్తలను అక్కడి ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని, ప్రజలు ఇలాంటి తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని ఫెడరల్ అథారిటీ ఫర్ ఐడెంటిటీ, సిటిజన్షిప్, కస్టమ్స్ అండ్ పోర్ట్స్ సెక్యూరిటీ (ఐసీపీ) స్పష్టం చేసింది. యూఏఈలో నివసించాలనే […] The post యూఏఈ లైఫ్టైమ్ గోల్డెన్ వీసా ఇస్తోందన్న వార్తలను ఖండించిన అధికారులు appeared first on Visalaandhra .
ADB |హెచ్ఎం ప్రవర్తనపై.. రోడ్డెక్కిన విద్యార్థినులు
చెన్నూర్, ఆంధ్రప్రభ : మంచిర్యాల జిల్లా (Manchryala District) చెన్నూరు నియోజకవర్గం కోటపెల్లి
KPHB |కల్తీ కాటుకి మూడుకి చేరిన మరణాలు…13 మందికి కొనసాగుతున్న చికిత్స
హైదరాబాద్, ఆంధ్రప్రభ : కూకట్పల్లి పరిధి హైదర్నగర్ లో (Hydarnagar ) కల్తీ
నదిపై వంతెన కూలిన ఘటనలో 9 మంది మృతి..
వడోదర: గుజరాత్లో వడోదర జిల్లాలోని మహిసాగర్ నదిపై ఉన్న 45 ఏళ్ల నాటి గంభీర వంతెన కుప్పకూలడంతో తీవ్ర విషాదం నెలకొంది. ఈ వంతెన కుప్పకూలిన ఘటనలో మృతుల సంఖ్య తమ్మిదికి చేరినట్లు అధికారులు తెలిపారు. బుధవారం (జూలై 9) ఉదయం వంతెన మధ్యలో ఒక భాగం కూలిపోయింది. వాహనాలు ప్రయాణిస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. దీంతో పలు వాహనాలు నదిలో పడిపోయాయి. ఈ సంఘటనలో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారని పద్రా పోలీసు ఇన్స్పెక్టర్ […]
నా పాలనకు నోబెల్ బహుమతి ఇవ్వాలి: అరవింద్ కేజ్రీవాల్
పంజాబ్లోని మొహాలీ సభలో కేజ్రీవాల్ ప్రసంగంఢిల్లీలో ముఖ్యమంత్రిగా తాను అందించిన పాలనకు గాను తనకు నోబెల్ బహుమతి ఇవ్వాలని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) జాతీయ కన్వీనర్, ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. పంజాబ్లోని మొహాలీలో బుధవారం జరిగిన ఒక బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా తాను ఎంతో అభివృద్ధి చేశానని ఆయన స్పష్టం చేశారు. నేను చేసిన పనులకు, నా పాలనకు గాను నాకు […] The post నా పాలనకు నోబెల్ బహుమతి ఇవ్వాలి: అరవింద్ కేజ్రీవాల్ appeared first on Visalaandhra .
National Wide Strike |ప్రశాంతంగా కొనసాగుతున్న భారత్ బంద్ –దేశవ్యాప్తంగా నిరసనలు
10ట్రేడ్ యూనియన్ల ఆధ్వర్యలో ఆందోళనలుబెంగాల్, కేరళ, ఒడిశా రాష్ట్రాల్లో ఎఫెక్ట్మూతపడిన పలు పరిశ్రమలుప్రధాన
ఫ్యాక్ట్ చెక్: అమ్మమ్మను పెళ్లి చేసుకున్న ఓ యువకుడు అంటూ జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదు
భర్త తన భార్యను ప్రియుడికి ఇచ్చి పెళ్లి చేసిన ఘటనను
Bhagavatgita |గీతాసారం (ఆడియోతో…) అధ్యాయం 6, శ్లోకం 18
గీతాసారం (ఆడియోతో…) అధ్యాయం 6, శ్లోకం 18 యదా వినియతం చిత్తమ్ఆత్మన్యేవావతిష్ఠతే |ని:స్పృహ:
Devotional |శాకాంబరి …. శరణు, శరణు…ఇంద్రకీలాద్రిపై ఉత్సవ శోభ
…వైభవంగా కొనసాగుతున్న శాఖాంబరి ఉత్సవాలు…కూరగాయలు ఆకుకూరలతో అలంకరణ…పండ్లు కూరలు ఆభరణాలుగా సుందర స్వరూపం..శోభాయమానంగా
ఆర్చరీ వరల్డ్ కప్ 2025.. ప్రపంచ రికార్డు సృష్టించిన రిషబ్, జ్యోతి
మాడ్రిడ్ (స్పెయిన్): మాడ్రిడ్లో జరిగిన ఆర్చరీ ప్రపంచ కప్ 2025లో భారత ఆర్చర్లు రిషబ్ యాదవ్, జ్యోతి సురేఖ వెన్నం సరికొత్త ప్రపంచ రికార్డును నెలకొల్పారు. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో వారు 70 Xలతో 1431 పాయింట్లు సాధించి, 2023లో క్రాకో-మలోపోల్స్కా యూరోపియన్ గేమ్స్లో 1429 పాయింట్లు సాధించిన డెన్మార్క్కు చెందిన టాంజా గెల్లెంథియన్, మాథియాస్ ఫుల్లెర్టన్ పేరిట ఉన్న రికార్డును బద్దలు కొట్టారు. కాంపౌండ్ పురుషుల అర్హత రౌండ్లో యాదవ్ 716 పాయింట్లు సాధించి […]
విమానాన్ని ఢీకొన్న పక్షి.. టేకాఫ్ అయిన కాసేపటికే..
పట్నా: ఇండిగో సంస్థకు చెందిన ఓ విమానానికి తృటిలో ప్రమాదం తప్పింది. పట్నా నుంచి ఢిల్లీకి బయలుదేరిన ఇండిగో విమానం ఎ320ని (Indigo Flight) టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఓ పక్షి ఢీకొట్టింది. దీంతో విమానాన్ని అత్యవసర ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది. ప్రమాదం జరిగిన సమయంలో విమానంలో 175 మంది ప్రయాణికులు ఉన్నారు. పక్షి ఢీకొట్టడంతో విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. వెంటనే అప్రమత్తమైన పైలట్ విమానాన్ని పట్నా ఎయిర్పోర్టుకు మళ్లించి సురక్షితంగా ల్యాండింగ్ చేశారు. విమానాన్ని […]
గుజరాత్ వంతెన ప్రమాదం.. డబుల్ ఇంజిన్ సర్కార్పై కేటీఆర్ ఫైర్
మోర్బీ దుర్ఘటనను గుర్తు చేసిన బీఆర్ఎస్ నేతగుజరాత్లో మరో వంతెన కుప్పకూలిన ఘటనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ఆయన ఘాటు విమర్శలు చేశారు. ఇది బీజేపీ ప్రచారం చేసుకునే డబుల్ ఇంజిన్ గుజరాత్ మోడల్కు మరో ఉదాహరణ అంటూ తన పోస్ట్లో పేర్కొన్నారు. గతంలో మోర్బీ వంతెన కూలి 140 మందికి పైగా ప్రాణాలు కోల్పోయిన ఘటనను గుర్తుచేస్తూ, ఇది మరో షాక్కు గురిచేసిందని కేటీఆర్ అన్నారు. డబుల్ ఇంజిన్ […] The post గుజరాత్ వంతెన ప్రమాదం.. డబుల్ ఇంజిన్ సర్కార్పై కేటీఆర్ ఫైర్ appeared first on Visalaandhra .
కూకట్పల్లి కల్తీ కల్లు కలకలం.. చికిత్స పొందుతూ ముగ్గురు మృతి
హైదరాబాద్: కూకట్పల్లి కల్తీ కల్లు బాధితుల్లో ముగ్గురు మృతి చెందారు. బుధవారం గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఇద్దరు మరణించగా.. ఇంట్లోనే ఉన్న మరో వ్యక్తి చనిపోయినట్లు తెలుస్తోంది. హెచ్ఎంటీ హిల్స్ సాయిచరణ్ కాలనీకి చెందిన తులసిరామ్(47), బొజ్జయ్య(55), నారాయణమ్మ(65)గా గుర్తించారు. నిన్న కూకట్పల్లి సర్కిల్ పరిధిలోని వివిధ ప్రాంతాల్లో కల్తీ కల్లు సేవించిన వారిలో 19 మంది తీవ్ర అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చేరారు. వైద్యం అందించిన డాక్టర్లు 24 గంటలు గడిస్తే గాని వారి […]
AP |నదులు అనుసంధానం చేసిన అపర భగీరధుడు చంద్రబాబు : మంత్రి నిమ్మల
ఇబ్రహీంపట్నం, (ఎన్టీఆర్), ఆంధ్రప్రభ : దేశంలోనే తొలిసారిగా రాష్ట్రంలో నదులు అనుసంధానం చేసిన
మహిళల గౌరవాన్ని దెబ్బతీసే చర్యలను సహించం.. వైసీపీపై భువనేశ్వరి తీవ్ర ఆగ్రహం
ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డికి సంఘీభావం తెలిపిన భువనేశ్వరి వైసీపీ నేత ప్రసన్నకుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు మహిళల పట్ల ఆ పార్టీకి ఉన్న ద్వేషాన్ని, వ్యతిరేక మనస్తత్వాన్ని బయటపెట్టాయని నారా భువనేశ్వరి తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తంచేశారు. విమర్శించారు. ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డిపై చేసిన అవమానకరమైన వ్యాఖ్యలను తాను తీవ్రంగా ఖండిస్తున్నానని, ఆమెకు తన పూర్తి సంఘీభావం ప్రకటిస్తున్నానని బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.ఈ సందర్భంగా భువనేశ్వరి మాట్లాడుతూ…మహిళల పట్ల వైసీపీ నేతల తీరు అత్యంత సిగ్గుచేటు. సమాజంలో […] The post మహిళల గౌరవాన్ని దెబ్బతీసే చర్యలను సహించం.. వైసీపీపై భువనేశ్వరి తీవ్ర ఆగ్రహం appeared first on Visalaandhra .
Vemireddy Prabhakar Reddy : వేమిరెడ్డి కుటుంబం రాజకీయాల్లోకి వచ్చి తప్పు చేసిందా?
నెల్లూరు జిల్లాలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కుటుంబానికి ప్రత్యేకత ఉంది. ఆయన రాజకీయాల్లోకి రాకముందు నుంచి స్వచ్ఛంద కార్యక్రమాలను నిర్వహించారు
పిల్లి కోసం 50 అడుగుల బావిలోకి..#telugupost #latestnews #catrescue #viralvideo
కూకట్ పల్లిలో కల్తీ కల్లు - ముగ్గురి మృతి
హైదరాబాద్ కూకట్ పల్లిలో కల్తీ కల్లు తాగిన వారిలో ముగ్గురు మరణించారు
Bheems comes for Megastar’s Vishwambara
Vishwambara is the next release of Megastar Chiranjeevi and the socio-fantasy attempt is directed by Vassishta. The film is expected to release on September 18th across the globe. The major portion of the film’s shoot has been completed except for a song. The song is an item number and Bollywood beauty Mouni Roy will shake […] The post Bheems comes for Megastar’s Vishwambara appeared first on Telugu360 .
గుజరాత్లో ఘోర ప్రమాదం : నదిలో కుప్పకూలిన వంతెన.. ట్రక్కు, ట్యాంకర్ గల్లంతు
గుజరాత్లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఆనంద్ జిల్లాలో మహీసాగర్ నదిపై నిర్మించిన వంతెన బుధవారం ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ దుర్ఘటన జరిగిన సమయంలో వంతెనపై ప్రయాణిస్తున్న ఒక ట్రక్కు, ఒక ట్యాంకర్ అదుపుతప్పి నేరుగా నదిలో పడిపోయాయి. ఈ వంతెన ఆనంద్, వడోదర నగరాలను కలుపుతూ కీలక రవాణా మార్గంగా ఉంది. బ్రిడ్జి కూలిపోవడంతో ఈ రెండు నగరాల మధ్య వాహనాల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ఫలితంగా, ఈ మార్గంలో ప్రయాణించే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. […] The post గుజరాత్లో ఘోర ప్రమాదం : నదిలో కుప్పకూలిన వంతెన.. ట్రక్కు, ట్యాంకర్ గల్లంతు appeared first on Visalaandhra .
Bhupalpally |అసత్య ప్రచారంపై పోలీస్ స్టేషన్ లో డీడబ్ల్యూఓ ఫిర్యాదు
భూపాలపల్లి, జులై 9 (ఆంధ్రప్రభ) : తనపై వ్యక్తిగతంగా అసత్య ఆరోపణలు చేస్తూ
Ys Jagan : టెన్షన్ మధ్య సాగుతున్న జగన్ పర్యటన.. కాన్వాయ్ దిగేందుకు అంగీకరించని పోలీసులు
వైసీపీ అధినేత జగన్ చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం చేరుకున్నారు.
Badass: Siddhu Jonnalagadda madness will be on steroids
Siddhu Jonnalagadda who rose to fame with ‘DJ Tillu’ is all set to surprise his fans with a completely new avatar in his upcoming movie BADASS. The movie comes from Sithara Entertainments, the makers of the popular Tillu franchise promising another high-energy ride for audiences. This movie also brings the successful combo from Krishna and […] The post Badass: Siddhu Jonnalagadda madness will be on steroids appeared first on Telugu360 .
పాట్నాలో రాహుల్గాంధీ, తేజస్వి భారీ నిరసన..
ఈసీకి వ్యతిరేకంగా ఉమ్మడి పోరు కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (ఎస్ఐఆర్), కొత్త కార్మిక చట్టాలకు వ్యతిరేకంగా బీహార్లో విపక్షాలు భారీ ఆందోళనకు పిలుపునిచ్చాయి. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ పాట్నాలో సంయుక్తంగా నిరసన ప్రదర్శన చేపట్టారు. ఉదయం 10 గంటలకు గోలంబర్లోని ఆదాయపన్ను కార్యాలయం నుంచి ఎన్నికల సంఘం కార్యాలయం వరకు వీరిద్దరి నేతృత్వంలో భారీ ర్యాలీ ప్రారంభమైంది. అసెంబ్లీ ఎన్నికల ముందు […] The post పాట్నాలో రాహుల్గాంధీ, తేజస్వి భారీ నిరసన.. appeared first on Visalaandhra .
Collapse |గుజరాత్లో కుప్పకూలిన మరో వంతెన .. డబుల్ ఇంజన్ సర్కార్ పై కెటిఆర్ గరం గరం
గాంధీనగర్ – గుజరాత్ లో (gujarath ) మోర్బీ వంతెన (morchi bridge
HYD |కూకట్పల్లి కల్తీ కల్లు ఘటనలో ఒకరు మృతి
హైదరాబాద్ : కూకట్పల్లి (Kukatpally) కల్తీ కల్లు ఘటనలో ఒకరు మృతి చెందారు.
‘బ్రిక్స్’ దేశాలపై అగ్రరాజ్యం అక్కసు
కొన్ని దేశాల పెడధోరణులను బ్రిక్స్ వేదికగా దునుమాడటంలో భారత్ ఎప్పుడూ ముందువరుసలో ఉంటుంది. ఈసారీ అదే సాంప్రదాయం కొనసాగింది. బ్రెజిల్ రాజధాని రియోడీ జనిరోలో జరిగిన సదస్సులో దక్షిణార్ధ గోళానికి (గ్లోబల్ సౌత్) జరుగుతున్న అన్యాయాన్ని ఎండగట్టడంలోనూ, ఉగ్రవాదంపై గోడమీది పిల్లివాటం ప్రదర్శిస్తున్న పలుదేశాల వైఖరిని తూర్పారబట్టడంలోనూ భారత ప్రధాని ఏమాత్రం వెనుకాడలేదు సరికదా, ఈసారి అంతర్జాతీయ సంస్థలు అనుసరిస్తున్న ద్వంద్వ ప్రమాణాలను సైతం కడిగి పారేశారు. రెండు అగ్రదేశాల ప్రతినిధులు.. రష్యా అధ్యక్షుడు పుతిన్, చైనా […]
KTR వచ్చాడని పసుపు నీటితో కడిగిన కాంగ్రెస్ నేతలు #telugupost #ktr #pressconference #congressleaders
Breaking |ఇండిగో విమానాన్ని ఢీకొన్న పక్షి.. పాట్నాలో క్రాష్ ల్యాండింగ్
పాట్నా : పాట్నా (Patna) నుండి ఢిల్లీ వెళ్తున్న ఇండిగో విమానాన్ని ఓ
ఇంద్రకీలాద్రిపై శాకాంబరి ఉత్సవాలు
ఇంద్రకీలాద్రిపై కొలువైన అమ్మవారి సన్నిధిలో ఎంతో వైభవంగా శాకాంబరి ఉత్సవాలు రెండో రోజు బుధవారం కొనసాగుతున్నాయి
నేతలు మారకుంటే కాంగ్రెస్కు కష్టాలే!
రాష్ర్టంలో కాంగ్రెస్ పార్టీ పనితీరు పట్ల కేంద్ర నాయకత్వం సంతృప్తిగా లేదు. అధికారంలో ఉన్న రాష్ర్టంలో పార్టీ ఉండాల్సిన పద్ధతి, లక్షణాలు, సమన్వయం, కార్యశీలత తెలంగాణలో లోపించాయని అధిష్ఠానం తలపోస్తోంది. ఈ పద్ధతి ఇలాగే కొనసాగితే, చాలా తక్కువ సమయంలోనే కిందిస్థాయి నాయకులు, కార్యకర్తలు, పార్టీ శ్రేణుల ఆదరణే కాకుండా ప్రజాదరణను కూడా పార్టీ కోల్పోవాల్సి వస్తుందని నాయకత్వం హెచ్చరించింది. వీలైనంత తొందరగా పనితీరు మార్చుకొని, పరిస్థితిని చక్కదిద్దుకోవాలని ఒకింత ఘాటుగానే రాష్ర్ట ముఖ్యనేతలకు దిశానిర్దేశం చేసింది. […]
Tamil actor Dhanush shares a great bond with actor and politician Vijay. The duo has complimented each other several times. Vijay is shooting for his last film Jana Nayagan, a big-budget attempt which is slated for Sankranthi 2026 release. The shoot of the film reached the final portions. A song will be shot soon and […] The post Dhanush’s Gesture for Vijay appeared first on Telugu360 .
Hari Hara Veeramallu : వీరమల్లు మూవీపై సూపర్ అప్ డేట్.. ఖచ్చితంగా బ్లాక్ బస్టరేనట
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన హరిహర వీరమల్లు సినిమా విడుదలకు రెడీగా ఉంది.
ఉల్టా ప్రవహించే నీరు, ఎక్కడంటే? #telugupost #latestnews #chhattisgarh #waterflow
రూ.75 లక్షల మోసం.. ఆలియా మాజీ అసిస్టెంట్ అరెస్ట్
న్యూఢిల్లీ: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్ మాజీ అసిస్టెంట్ వేదికా శెట్టిని ముంబై పోలీసులు అరెస్టు చేశారు. వేదికా శెట్టి అలియా భట్ ప్రొడక్షన్ హౌస్ నుండి 76 లక్షల రూపాయలు మోసం చేశారని ఆరోపణలు ఉన్నాయి. మే 2022 నుండి ఆగస్టు 2024 వరకు నకిలీ బిల్లులతో మోసం చేసినట్లు సమాచారం. నకిలీ బిల్లులను సృష్టించి, వాటిపై ఆలియా సంతకం తీసుకుని, ఆ తర్వాత మొత్తం డబ్బును వేదిక తన స్నేహితురాలి ఖాతాకు బదిలీ […]
కార్పొరేట్ లాభాల కోసమే గాజాలో మారణకాండ
ఏడాదిన్నరకు పైగానే గాజాపై ఇజ్రాయెల్ విరుచుకుపడుతున్నది. ఇప్పటి వరకు 85 వేల టన్నుల బాంబులతో ఆ ప్రాంతాన్ని శిథిలాల కుప్పగా మార్చింది. 18 నెలల కాలంలోనే గాజాపై ఇజ్రాయెల్ జారవిడిచిన బాంబులు హిరోషిమాపై వేసిన అణుబాంబు శక్తి కంటే ఆరు రెట్లు ఎక్కువ. ఈ దాడుల్లో ఇప్పటి వరకు 56 వేల మంది పాలస్తీనియన్లు ప్రాణాలు కోల్పోయారని గాజా హెల్త్ మినిస్ట్రీ ప్రకటించింది. లక్షలాది మందికి గాయాలయ్యాయి. గాజా జనాభాలో సగం మంది నిర్వాసితులయ్యారు. వెస్ట్ బ్యాంక్లో […]
ఫాతిమా కళాశాల కూల్చివేతపై క్లారిటీ ఇచ్చిన రంగనాధ్
హైదరాబాద్ నగరంలో ఒవైసీ కుటుంబానికి చెందిన ఫాతిమా కళాశాలను కూల్చకపోవడానికి గల కారణాలను హైడ్రా కమిషనర్ రంగనాధ్ తెలిపారు
కుప్పకూలిన వంతెన.. నదిలో పడిపోయిన వాహనాలు
వడోదర: గుజరాత్లో విషాద సంఘటన చోటుచేసుకుంది. వడోదర జిల్లాలోని మహిసాగర్ నదిపై ఉన్న 45 ఏళ్ల గంభీర వంతెన కూలిపోయింది. బుధవారం (జూలై 9) ఉదయం 7.30 గంటల సమయంలో వంతెనలోని ఒక భాగం కుప్పకూలడంతో పలు వాహనాలు నదిలో పడిపోయాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారని పద్రా పోలీసు ఇన్స్పెక్టర్ విజయ్ చరణ్ తెలిపారు. ప్రమాదానికి గురైన వాహనాల్లో రెండు ట్రక్కులు, రెండు వ్యాన్లు ఉన్నాయి. సమాచారం అందుకున్న రెస్క్యూ టీమ్స్ సంఘటనాస్థలానికి చేరుకుని […]
ఇటీవలే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ ఆసిమ్ మునీర్కు శ్వేతసౌధంలో విందు ఇవ్వడం, అనంతరం పాకిస్తాన్ ప్రభుత్వం నుండి అధికారికంగా ట్రంప్కి నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలని సిఫార్సు చేయడం. ఇది జరిగి ఇరవై నాలుగు గంటలు గడవకముందే చంచల మనస్తత్వం, దూకుడు స్వభావం కలిగిన ట్రంప్ ఇరాన్ లోని మూడు అణ్వస్త్ర స్థావరాలపై (నతాంజ్, ఫోర్డో, ఇస్పహాన్) గత నెల (22-జూన్, -2025) మొదటిసారిగా తయారుచేసి పెట్టుకున్న బంకర్ బ్లస్టర్ […]
Alia Bhatt’s Former Secretary arrested in Fraud Case
The Mumbai cops have arrested Vedika Shetty, the former secretary of top actress Alia Bhatt. Vedika was arrested for producing fake bills worth Rs 76 lakhs between May 2022 and August 2024. She has been making fake bills and she has taken the signatures of Alia Bhatt and transferred the amounts into the accounts of […] The post Alia Bhatt’s Former Secretary arrested in Fraud Case appeared first on Telugu360 .
చెరువులో ఉన్నా.. ఒవైసి ఫాతిమా కాలేజీని కూల్చలేం: హైడ్రా స్పష్టం
ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసికి చెందిన ఫాతిమా కాలేజీపై హైడ్రా వెనకడుగు వేసింది. హైదరాబాద్ లో చెరువులను ఆక్రమించిన నిర్మించిన భవనాలు, అక్రమకట్టడాలను హైడ్రా కూల్చివేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఫాతిమా కాలేజీ బండ్లగూడ చెరువును ఆక్రమించి నిర్మించినట్లు గుర్తించిన హైడ్రా.. ప్రస్తుతం అకాడమిక్ ఇయర్ నడుస్తోందని..ఆ తర్వాత చర్యలు తీసుకుంటామని తెలిపింది. అయితే, ఇప్పుడు అకాడమిక్ ఇయర్ పూర్తి అయి.. మళ్లీ ప్రారంభమవుతున్న ఈ కాలేజీపై చర్యలు తీసుకోకపోవడంతో హైడ్రా తీరుపై సర్వత్రా విమర్శలు […]
Shakambari Utsav: రెండో రోజుకి చేరిన శాకంబరి ఉత్సవాలు
విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన కనకదుర్గ అమ్మవారి ఆలయంలో రెండో రోజు శాకంబరి దేవి
నిమిష ప్రియకు ఉరి శిక్ష ఖాయం.. అన్ని ప్రభుత్వాలు విఫలమయినట్లేనా?
కేరళకు చెందిన నర్సు నిమిష ప్రియకు ఈ నెల 16న ఉరిశిక్ష అమలు చేయనున్నట్లు యెమన్ ప్రభుత్వం తెలిపింది
ఫిలింఫేర్ స్థాయికి టిఎన్ఐటి ఎదగాలి
టిఎన్ఐటి (TNIT) మీడియా అవార్డులు ఫిలింఫేర్ స్థాయిలో ఎదుగుతాయని నమ్మకంగా ఉందని అవార్డుల తెలుగు జ్యూరీ ప్రభు అన్నారు. ది న్యూ ఇండియన్ టైమ్స్ విజువల్ మీడియా సీఈఓ రఘు భట్ ఆధ్వర్యం లో టిఎన్ఐటి మీడియా అవార్డుల వేడుకను ఆగస్టు 23న బెంగళూరులోని ప్యాలెస్ గ్రౌండ్స్లో గ్రాండ్గా నిర్వహిస్తున్నారు. ఈ మేరకు హైదరాబాద్లో జరిగిన మీడియా సమావేశంలో మీడియాలోని ప్రభు మాట్లాడుతూ ప్రింట్, టీవీ, వెబ్, యూట్యూబ్ ప్రతి విభాగానికి ప్రత్యేకంగా అవార్డులు ఇవ్వాలన్న ఆలోచన […]
అమర్ నాథ్ యాత్రకు సూపర్ రెస్పాన్స్
అమర్ నాధ్ యాత్రకు మంచి స్పందన లభిస్తుంది. పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వస్తున్నారు
‘పోలీస్ వారి హెచ్చరిక’ ట్రైలర్ విడుదల
అభ్యుదయ దర్శకుడు బాబ్జీ దర్శకత్వంలో బెల్లి జనార్థన్ నిర్మాతగా తూలికా తనిష్క్ క్రియేషన్స్ పతాకంలో రూపొందిన ‘పోలీస్ వారి హెచ్చరి క’ (Police vaari hechcharika) ట్రైలర్ను సినీ పెద్దల సమక్షంలో లాంచ్ చేయడం జరిగింది. ఈ వేడుకలో నిర్మాత బెల్లి జనార్ధన్ మాట్లాడుతూ… “నేను జీవితంలో ముగ్గురు నమ్ముకున్నాను. తల్లిదండ్రులను, భారతదేశాన్ని అలాగే ఇప్పుడు కళామతల్లిని. నేడు నన్ను కళామతల్లి నిలబెడుతుంది అని నమ్ముతున్నాను. జూలై 18వ తేదీన మా సినిమాను అందరూ చూసి మంచి […]
Chandrababu : వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి పై చేసిన వ్యాఖ్యలపై చంద్రబాబు ఏమన్నారంటే?
కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి పై వైసీపీ మాజీ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు అత్యంత జుగుప్సాకరమని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు
AP Cabinet |మరికొద్దిసేపట్లో చంద్రబాబు మంత్రి వర్గ సమావేశం
వెలగపూడి : ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఇవాళ ఉదయం 11
కోవూరు మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డిపై పోలీసులు కేసునమోదు చేశారు.
Weather Report : మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు .. అతి భారీ వర్షాలేనట
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో రాబోయే మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది.
యష్ రాజ్ ఫిలిమ్స్ బ్యానర్ మీద మోహిత్ సూరి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘సయారా’. (Saiyaara) ఈ మూవీతో అహాన్ పాండేని హీరోగా పరిచయం చేస్తున్నారు. ఈ మూవీలో అనీత్ పడ్డా హీరోయిన్గా నటించారు. ఈ మూవీకి సంబంధించిన పాటలు ఇప్పటికే యూట్యూబ్లో చార్ట్ బస్టర్లుగా నిలిచాయి. తాజాగా సయారా ట్రైలర్ను మేకర్లు రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా మోహిత్ సూరి మాట్లాడుతూ.. “అహాన్ పాండే, అనీత్ పద్దా వంటి అద్భుతమైన నటులు నాకు దొరకకపోతే నేను […]
నయనతారకు బిగ్ షాక్.. రూ.5 కోట్ల దావా వేసిన ‘చంద్రముఖి’నిర్మాతలు
న్యూఢిల్లీ: నెట్ఫ్లిక్స్ రూపొందించిన ‘నయనతార: బియాండ్ ది ఫెయిరీటేల్‘ అనే డాక్యుమెంటరీ మరోసారి వివాదంలో చిక్కుకుంది. 2024లో విడుదలైన నెట్ఫ్లిక్స్ డాక్యుమెంటరీలో లేడీ సూపర్ స్టార్ నయనతార వ్యక్తిగత, వృత్తి జీవితాన్ని చూపించారు. ఇందులో నయనతార భర్త విఘ్నేష్ శివన్, వారి కవల పిల్లల ఫోటోలు కూడా ఉన్నాయి. అయితే, ఈ డాక్యుమెంటరీ విడుదలైన తర్వాత వివాదంలో చిక్కుకుంది. కోలీవుడ్ హీరో ధనుష్, నయనతార మధ్య కోల్డ్ వార్ జరిగింది. ఈ క్రమంలో ధనుష్ నయనతారపై కేసు […]
నేడు ఆంధ్రప్రదేశ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పీవీఎన్ మాధవ్ బాధ్యతలు స్వీకరించనున్నారు
ఆధ్యాత్మికతతో గొప్ప మార్పులు వస్తాయి
ఉపాసనా (Upasana) కామినేని కొణిదెల ఆధ్యాత్మికతపై గొప్ప నమ్మకంతో ఉంటారు. తాజాగా ఆమె ఒక వీడియోలో తన సాయి బాబా మీద ఉన్న భక్తిని గురించి చెప్పారు. ముఖ్యంగా సాయి బాబా వ్రతం, దానివల్ల తన జీవితంలో ఎలా మార్పులు వచ్చాయో ఆమె తన అనుభవాలతో తెలిపారు. అత్తమ్మ కిచెన్ పుస్తకంలో ఉన్న శ్లోకాలు చదువుతూ తన ఆధ్యాత్మిక ప్రయాణాన్ని గుర్తు చేసుకున్నారు. “ప్రతి ఒక్కరికీ ఇష్టదైవం ఉంటుంది. నా భర్తకి అయ్యప్ప స్వామి అంటే భక్తి. […]
Visakha : నేడు విశాఖ వెళుతున్నారా? అయితే ట్రాఫిక్ ఆంక్షలున్నాయ్
నేడు సింహాచలంలో గిరి ప్రదిక్షణ జరగనుంది. దీంతో విశాఖలో ట్రాఫిక్ ఆంక్షలు అమలు కానున్నాయి
అరుణాచలం వెళ్లే భక్తులకు దక్షిణ మధ్య రైల్వే గుడ్ న్యూస్
ఆంధ్రప్రదేశ్ నుంచి అరుణాచలం వెళ్లే భక్తులకు దక్షిణ మధ్య రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది.
Gold Price Today : మళ్లీ షాకిచ్చిన బంగారం ధరలు.. నేటి ధరలు ఎలా ఉన్నాయంటే?
ఈరోజు దేశంలో బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. వెండి ధరల్లో కూడా కొంత తగ్గుదల కనిపించింది
Biggest Bet for Young Producer in August
S Naga Vamsi of Sithara Entertainments emerged as the most successful producer in Tollywood in the recent times. He has delivered a series of super hits and his production house is occupied with close to a dozen films in making. He has films lined up with stars like NTR and he is also an active […] The post Biggest Bet for Young Producer in August appeared first on Telugu360 .
Chandrababu gears up to fulfil another promise
In his second term as the Chief Minister of bifurcated Andhra Pradesh, Chandrababu Naidu seems to be very determined not to miss out on the poll promises even though his primary aim is to ensure that state is back on track as far as development is concerned. Just a year in rule after the NDA […] The post Chandrababu gears up to fulfil another promise appeared first on Telugu360 .
Rishab Shetty’s Big Telugu Film on Cards
Kantara has been a smashing hit across the country and the film changed the fate of Kannada actor Rishab Shetty. Hombale Films have allocated a huge budget for the sequel for Kantara which is in the making. Rishab is taking home big remuneration and he would be sharing the profits from Kantara 2. He is […] The post Rishab Shetty’s Big Telugu Film on Cards appeared first on Telugu360 .
AP politicians need to learn manners first
The derogatory comments made by YSRCP leader and former MLA Nallapureddy Prasanna Kumar Reddy on TDP MLA Vemireddy Prashanthi Reddy have created a political storm in Andhra Pradesh, with ruling and opposition leaders attacking each other. But this is not the first time politicians in AP have indulged in loose talk and misconduct. In fact […] The post AP politicians need to learn manners first appeared first on Telugu360 .
ప్రధాని మోడీకి బ్రెజిల్ అత్యున్నత పౌర పురస్కారం
ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి “గ్రాండ్ కాలర్ ఆఫ్ ది నేషనల్ ఆర్డర్ ఆఫ్ ది సదరన్ క్రాస్” అనే దేశ అత్యున్నత పౌర పురస్కారాన్ని బ్రెజిల్ ప్రదానం చేసింది. ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడానికి, కీలకమైన ప్రపంచ వేదికలలో భారత్-బ్రెజిల్ సహకారాన్ని పెంపొందించేందుకు ప్రధాని మోడీ చేసిన విశేష కృషికి గుర్తింపుగా బ్రెజిల్ అధ్యక్షుడు లూయిజ్ ఇనాసియో లులా డా సిల్వా ఈ గౌరవాన్ని అందజేశారు. మే 2014లో పదవీ బాధ్యతలు స్వీకరించినప్పటి నుండి ప్రధాని మోడీ […]
Tirumala : తిరుమలకు నేడు వెళుతున్నారా? అయితే దర్శనం కోసం?
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. బుధవారం అయినా భక్తుల రద్దీ ఏ మాత్రం తగ్గలేదు.