IND VS NZ : పుణెలో సమమా?.. సమర్పణమా?.. నేటి నుంచే రెండో టెస్టు
తొలి టెస్టులో ఓటమితో సిరీస్లో వెనుకబడిన రోహిత్ సేనకు రెండో టెస్టు కీలకం కానుంది.
Sheikh Hasina :షేక్ హసీనాకు బంగ్లాదేశ్ ప్రభుత్వం మరో షాక్
దిశ, నేషనల్ బ్యూరో : భారత్లో ఉంటున్న మాజీ ప్రధానమంత్రి షేక్ హసీనాకు షాక్ ఇచ్చే మరో నిర్ణయాన్ని బంగ్లాదేశ్ ప్రభుత్వం తీసుకుంది.
Uttarapradesh: యూపీ స్కూల్లో లైంగిక వేధింపులకు పాల్పడిన టీచర్ అరెస్ట్
ఉత్తరప్రదేశ్లోని లలిత్పూర్ జిల్లాలో ఉన్న ఓ ప్రాథమిక పాఠశాలలో ఈ ఘటన చోటుచేసుకుంది.
నాలుగేళ్లుగా కూతురిపై లైంగికదాడి.. తండ్రికి ఏకంగా 72 ఏళ్ల జైలు శిక్ష!
మైనర్ అని చూడకుండా కన్నకూతురిపై గత నాలుగేళ్లుగా లైంగికదాడికి పాల్పడుతున్న ఓ కీచక తండ్రికి కేరళలోని ఇడుక్కి ఫాస్ట్ట్రాక్ కోర్టు ఏకంగా 72 ఏళ్ల పాటు వివిధ రకాల జైలు శిక్షలు విధించింది.
Ankara : తుర్కియే రాజధానిలో ఉగ్రదాడి.. 10 మంది మృతి, 14 మందికి గాయాలు
దిశ, నేషనల్ బ్యూరో : ఉగ్రదాడితో తుర్కియే రాజధాని అంకారా ఒక్కసారిగా ఉలిక్కిపడింది.
దీపావళి నుంచి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు - మీరు అర్హులేనా?
Three free gas cylinders from Diwali : అర్హత గల ప్రతి కుటుంబానికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు అందిస్తామనీ, గ్యాస్ డబ్బులు 48 గంటల్లో డీబీటీ ద్వారా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేస్తామని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. దీపావళి నుంచి ఈ పథకం అమల్లోకి వస్తుందని తెలిపింది. Three free gas cylinders from Diwali : దీపావళి కానుకగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉచిత మూడు గ్యాస్ సిలిండర్ల పథకాన్ని అమలు చేయనున్నట్టు తెలిపింది. బుధవారం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్ర సచివాలయంలో జరిగిన నాలుగో ఇ-క్యాబినెట్ సమావేశంలో దాదాపు 15 అంశాలపై తీసుకున్న నిర్ణయాలను రాష్ట్ర సచివాలయం నాల్గవ భవనం ప్రచార విభాగంలో రాష్ట్ర సమాచార పౌర సంబంధాలు, గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారధి, రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, రాష్ట్ర ఘనులు & ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, రాష్ట్ర హోం & విప్తతుల నిర్వహణ శాఖ మంత్రి వంగలపూడి అనిత సంయుక్తంగా మీడియాకు వివరించారు. దీపావళి నుంచి ఉచిత సిలిండర్ల పథకం రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో ప్రకటించిన ఉమ్మడి మేనిఫెస్టోకు అనుగుణంగా సూపర్ 6 పథకాల అమల్లో భాగంగా అక్టోబరు 31 న దీపావళి పండుగ నుండి మూడు సిలిండర్ల ఉచిత పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంబిస్తామని తెలిపారు. ఆరోజే సిలిండర్లను డెలివరీ చేస్తాం. ఇందుకై మూడు రోజుల ముందు నుండే సిలిండర్ల బుకింగ్ ప్రక్రియను ప్రారంబించేందుకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపిందని చెప్పారు. ఉచిత సిలిండర్ల పథకం కోసం ఏటా రూ.2,684 కోట్ల ఖర్చు ఈ పథకం అమలుకై ప్రతి ఏటా రూ.2,684 కోట్ల మేర ఖర్చు అవుతుంది. ఇందుకై మూడు గ్యాస్ కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకున్నామని మంత్రి తెలిపారు. ప్రతి గ్యాస్ సిలిండర్ ధర రూ.894.92 లనీ, ఈ మొత్తం సొమ్ము రాయితీపై పూర్తిగా ఉచితంగా అర్హమైన కుటుంబాలు అన్నింటికీ అందిస్తామన్నారు. ఈ రాయితీ సొమ్మును డీబీబీ ద్వారా లబ్దిదారుల ఖాతాలో నేరుగా జమ చేస్తామని తెలిపారు. డెలివరీ అయిన 48 గంటల్లోపే లబ్దిదారుల ఖాతాకు జమ అయ్యే విధంగా చర్యలు తీసుకోనున్నట్టు చెప్పారు. మూడు బ్లాక్ పిరియడ్లలలో ఈ పథకాన్ని అమలు చేయడం జరుగుతుందనీ, ఏప్రిల్ నుండి జూలై, ఆగస్టు నుండి నవంబరు, డిశంబరు నుండి మార్చి మూడు బ్లాకుల్లో ఈ మూడు సిలిండర్లను పంపిణీ చేస్తామని చెప్పారు. ఆర్థిక ఇబ్బందులు ఎన్ని ఉన్నప్పటికీ ఈ పథకాన్ని అమలు చేస్తున్నాం, ఈ కార్యక్రమాన్ని ఇంటింటికీ చేర్చే విధంగా చర్యలు చేపడుతున్నామని చెప్పారు. ముఖ్యమంత్రి సూచనల మేరకు ఈ పథకం అమల్లో ఏమన్నా సమస్యలు ఉంటే వాటి తక్షణ పరిష్కారానికి గ్రీవెన్సు రిడ్రెసల్ సిస్టమ్ ను గ్రామ, వార్డు సచివాలయాల్లో ఏర్పాటు చేస్తున్నామని మంత్రి నాదేండ్ల తెలిపారు. ఉచిత సిలిండర్లతో దీపావళి పండుగ వారం రోజుల ముందే వచ్చింది రాష్ట్ర హోం, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రివర్యులు వంగలపూడి అనిత మాట్లాడుతూ.. దీపావళి పండుగ వారం రోజుల ముందే వచ్చిందా అనే విధంగా మూడు సిలిండర్లు పంపిణీ చేయడం ఎంతో శుభపరిణామం. ఉమ్మడి రాష్ట్రంలో మహిళల వంట గ్యాస్ కష్టాలు తీర్చేందుకు దీపం పథకం కింద గ్యాస్ కనెక్షన్ లు ఇచ్చారు. కట్టెల పొయ్యితో వంటకు ఇబ్బంది పడే ఆడబిడ్డల కోసం నాడు కార్యక్రమం చేపట్టాం. మేం ఏ కార్యక్రమం చేపట్టినా మహిళలను దృష్టిలోపెట్టుకునే చేశాం. సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా ఉచిత సిలిండర్ల పథకం పై హామీ ఇచ్చామని చెప్పారు. అలాగే, ఈ దీపావళి నుంచి ఉచిత గ్యాస్ సిలిండర్ ప్రారంభించి పేద ప్రజల ఇళ్లల్లో దీపావళికి వెలుగులు నింపబోతున్నాం. అక్టోబర్ 31 నుంచి పథకం అమల్లోకి వస్తుంది. దీని ద్వారా ప్రతి మహిళా ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా పొందవచ్చు. వంటింటిపై భారం తగ్గించడంలో ఇదోపెద్ద ముందడుగు. ప్రతి నాలుగు నెలలకు ఒక సిలిండర్ ను పూర్తి ఉచితంగా పొందవచ్చు. గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకుని డెలివరీ పొందిన లబ్దిదారులకు 24 గంటల వ్యవధిలో సబ్సిడీ మొత్తం జమచేస్తాం. నేడు గ్యాస్ సిలిండర్ ధర రూ.894.92 గా ఉంది. ఏడాదికి ఉచితంగా మూడు అంటే రూ.2684 మేర మీకు లబ్ది జరుగుతుంది. దీని కోసం ఏడాదికి రూ.2684 కోట్లు ప్రభుత్వం వెచ్చిస్తోందని మంత్రి అనితా చెప్పారు. వంట గ్యాస్ కోసం పెట్టే ఖర్చును మహిళలు ఇక తమ అవసరాలకు వాడుకోవచ్చనీ, ఇలాంటి పథకాలు పేదల జీవన ప్రామాణాలు పెంచడంలో భాగం అవుతాని చెప్పారు. కేవలం పథకాలు ఇవ్వడమే కాదు.. ప్రతి కుటుంబాన్ని ఆర్థికంగా నిలబెట్టాలి అనే లక్ష్యంతో మా ప్రభుత్వం పనిచేస్తోందని చెప్పారు. మహిళలకు సంబంధించి ఆస్తి హక్కు నుంచి విద్యా, ఉద్యోగాలు, రాజకీయాల్లో రిజర్వేషన్ల వరకు ఎన్నో కార్యక్రమాలు అమలు చేశాం. నేడు మూడు పార్టీల కూటమి లో సైతం మహిళలకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నాం. అందుకే ప్రభుత్వం ఏర్పడిన 4 నెలల్లోనే ఆర్థిక సమస్యలు ఉన్నా ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకాన్ని అమలు చేశాం. మహిళా సంక్షేమం, గౌరవం, భద్రత, ఎదుగుదలకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. రాష్ట్రంలో ఉచిత గ్యాస్ సిలిండర్ పథకానికి అర్హతలను ప్రభుత్వం నిర్ణయించిన దాని ప్రకారం.. ఇప్పటికే గ్యాస్ కనెక్షన్ ఉండటంతో పాటుగా అర్హత కలిగిన ప్రతీ కుటుంబానికి ఏడాదిలో 3 గ్యాస్ సిలిండర్ ఫ్రీగా అందించనున్నారు. బీపీఎల్ కుటుంబాలు, తెల్ల రేషన్ కార్డు ఉన్నవారు అర్హులుగా ఉంటారు. గ్యాస్ సిలిండర్ ను గృహ వినియోగం కోసమే వాడాలి.
‘ఎన్నారై టీడీపీ’ఫేక్ ఐడీ..బీ అలర్ట్ అంటోన్న లోకేష్!
ఏపీ ప్రజలకు టీడీపీ నాయకుడు, మంత్రి నారా లోకేష్ హెచ్చరికలు జారీ చేశారు. ‘ఎన్నారై టీడీపీ’ పేరుతో తన పేరు చెప్పి.. కొందరు మోసాలకు పాల్పడుతున్నారని.. వారి విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచించారు. తన పేరును, తన ఫొటోలను వాడుకున్న కొందరు.. ఎన్నారై టీడీపీ పేరుతో ఉన్న నకిలీ ఐడీలతో మోసాలకు తెగబడుతున్నట్టు నారా లోకేష్ పేర్కొన్నారు. ఈ క్రమంలో ఆర్థికంగా కూడా మోసాలకు తెరదీస్తున్నారని చెప్పారు. ‘నా పేరు, నా ఫోటో వాడుకుని ఎన్నారై టీడీపీ […] The post ‘ఎన్నారై టీడీపీ’ ఫేక్ ఐడీ..బీ అలర్ట్ అంటోన్న లోకేష్! first appeared on namasteandhra .
Babita Phogat: వేల కోట్లు ఆర్జించిన దంగల్ సినిమా టీమ్ రూ. కోటి మాత్రమే ఇచ్చారు: బబితా ఫొగట్
ఈ సినిమా ద్వారా నిర్మాణ సంస్థ వేలాది కోట్లను ఆర్జించిందని, కానీ తమ కుటుంబానికి మాత్రం రూ. కోటి చెల్లించారన్నారు.
Priyanka Gandhi : ‘వయనాడ్’ బైపోల్.. ప్రియాంకాగాంధీ స్థిరాస్తులు, చరాస్తులివీ
దిశ, నేషనల్ బ్యూరో : కేరళలోని వయనాడ్ లోక్సభ ఉప ఎన్నిక కోసం నామినేషన్ దాఖలు చేసిన కాంగ్రెస్ అగ్ర నాయకురాలు ప్రియాంకాగాంధీ తన ఆస్తుల వివరాలను ప్రకటించారు.
25న రిలయన్స్ నిప్పోన్ లైఫ్ ప్లానింగ్ ఆఫీసర్ ఉద్యోగాలకు జాబ్-మేళా
ఉస్మానియా యూనివర్సిటీలోని ఎంప్లాయిమెంట్ బ్యూరో ఆధ్వర్యంలో రిలయన్స్ నిప్పోన్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ ఈ నెల 25 ఉదయం 11 గంటలకు జాబ్ మేళా నిర్వహించనున్నది. ఉస్మానియా యూనివర్సిటీ, ఆర్ట్ కాలేజీ ఎదురుగా ఉన్న ఎంప్లాయిమెంట్ బ్యూరో కార్యాలయంలో ఈ జాబ్ మేళా జరుగుతుంది. కంపెనీలోని 30 లైఫ్ ప్లానింగ్ ఆఫీసర్ పోస్టులను ఈ జాబ్ మేళా ద్వారా భర్తీ చేయనున్నారు. డిగ్రీ, మాస్టర్స్ పూర్తి చేసి, 29 నుండి 45 సంవత్సరాల వయసు ఉన్న మహిళలకు […]
Salman Khan : ‘‘సల్మాన్.. బతికి ఉండాలంటే రూ.5 కోట్లు ఇవ్వు’’.. మరో బెదిరింపు మెసేజ్ కలకలం
దిశ, నేషనల్ బ్యూరో : ప్రముఖ బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్కు మరో బెదిరింపు మెసేజ్ వచ్చింది.
దీపావళి నుంచి ఏటా 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు
దీపావళి నుంచి ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇచ్చేందుకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. అలాగే విశాఖలో శారదాపీఠానికి భూకేటాయింపును రద్దు చేసింది. ఏపీ స్చివాల్యంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ సమావేశమైంది. కేబినెట్ భేటీకి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్కుమార్ ప్రసాద్ , ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రులు, అధికారులు హాజరయ్యారు. ఈ కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఉచిత గ్యాస్ సిలిండర్ అమలులో భాగంగా నగదు చెల్లించి గ్యాస్ సిలిండర్ కొనుగోలు […]
ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితం
దీపావళి నుంచి కొత్త పథకం అమలు . ఉచిత ఇసుకపై సీనరేజ్, జీఎస్టీ తొలగింపు. శారదాపీఠం భూ కేటాయింపు రద్దు. బ్రాహ్మణులు, నాయీబ్రాహ్మణులకు ఆలయ పాలకమండళ్లలో సభ్యత్వం. కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు విశాలాంధ్ర బ్యూరోఅమరావతి: దీపావళి నుంచి అర్హులైన మహిళలకు దీపం పథకం కింద ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీకి మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. ఒకేసారి 3 సిలిండర్లు తీసుకోకుండా ప్రతి 4 నెలలకు ఒక సిలిండర్ చొప్పున ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా […] The post ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితం appeared first on విశాలాంధ్ర .
‘మహా’ సీట్ల సర్దుబాటు కొలిక్కి
. 85 సీట్లు చొప్పున పోటీకి శివసేన (యూబీటీ), కాంగ్రెస్, ఎన్సీపీ (ఎస్పీ) నిర్ణయం. 270 సీట్లపై కుదిరిన ఏకాభిప్రాయం. కూటమి నేతల వెల్లడి ముంబై : మహా వికాస్ అఘాడీ (ఎంవీఏ) కూటమిలో సీట్ల పంపకంపై స్పష్టత వచ్చింది. కూటమిలోని మూడు ప్రధాన పార్టీలు 85 సీట్ల చొప్పున పంచుకు న్నాయి. ఈ మేరకు కూటమి నేతలు బుధవారం సాయంత్రం అధికారికంగా ప్రకటించారు. ఈ కూటమిలోని ప్రధాన భాగస్వామి పక్షాలైన శివసేన (యూబీటీ), కాంగ్రెస్, ఎన్సీపీ […] The post ‘మహా’ సీట్ల సర్దుబాటు కొలిక్కి appeared first on విశాలాంధ్ర .
గంజాయి విక్రయిస్తున్న ఆరుగురి అరెస్టు
వేర్వేరు కేసుల్లో గంజాయి విక్రయిస్తున్న నలుగురు నిందితులు ఎక్సైజ్ సిబ్బంది బుధవారం అరెస్టు చేశారు. నాలుగు కేసుల్లో 7.058 కేజీల గంజాయి, 9గ్రాముల ఎండిఎంఏ డ్రగ్స్ను స్వాధీనం చేసుకున్నారు. బండ్లగూడ 1.5కిలోలు, గుడి మల్కాపూర్లో, నల్ల పోచమ్మ గుడిలో 1.308కిలోలు, ధూల్పేటలో 1.4కిలోలు, చందానగర్లో 2.850 కిలోలు ఎక్సైజ్ ఎన్ ఫోర్స్మెంట్ సిబ్బంది చేసుకున్నారు. ధూల్పేటకు చెందిన భరత్సింగ్, గీతాబాయ్, క్రాంతి, నిరంజన్, డాన్ శీలాబాయ్, ఒరిస్సాకు చెందిన సుబాష్ను అరెస్టు చేశారు. ఎండిఎంఎ డ్రగ్స్… బెంగళూరు […]
మంత్రుల పనితీరుపై సీఎం అసంతృప్తి విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : ప్రభుత్వం చేసిన మంచి పనుల్ని ప్రజల్లోకి తీసుకెళ్లలేకపోతున్నామని మంత్రులపై సీఎం చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. వెలగపూడి సచివాలయంలో బుధవారం సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం నిర్వహించారు. అనేక కీలక అంశాలపై వారితో చర్చించారు. తాజా రాజకీయ పరిస్థితులపైనా సీఎం ఆరా తీసినట్లు తెలిసింది. ప్రభుత్వం చేపట్టిన మంచి పనులు ప్రజల్లోకి తీసుకెళ్లటంలో సరిగ్గా పనిచేయడం లేదని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. […] The post పద్ధతి మార్చుకోండి appeared first on విశాలాంధ్ర .
. నేడు అర్ధరాత్రి తీరం దాటే అవకాశం. ఉత్తరాంధ్రకు భారీ వర్షాలు?. 200 రైళ్లు దారి మళ్లింపు, రద్దు. అప్రమత్తంగా ఉండాలని అధికారుల హెచ్చరిక విశాలాంధ్ర బ్యూరో-విశాఖపట్నం: తూర్పుమధ్య బంగాళాఖాతంలో బలమైన తుపానుగా మారిన ‘దానా’ ఆందోళన కలిగిస్తోంది. ప్రభావితం కానున్న రాష్ట్రాలు ముమ్మర ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నాయి. ఆంధ్రప్రదేశ్పై పాక్షిక ప్రభావం ఉండనుండడంతో రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ బుధవారం కీలక ప్రకటన విడుదల చేసింది. దానా తుపాను రేపటికి వాయువ్య బంగాళాఖాతంలో తీవ్ర […] The post ముంచుకొస్తున్న ‘దానా’ appeared first on విశాలాంధ్ర .
సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా(SEBI) ఛైర్ పర్సన్ మాధబి పురీ బుచ్(Madhabi Puri Buch) రేపు పార్లమెంట్ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ(PAC) ముందు హాజరు కానున్నట్లు తెలుస్తోంది.
. ఉగ్రవాదంపై ద్వంద్వ ప్రమాణాలు సరికాదు. బ్రిక్స్ సదస్సులో ప్రధాని మోదీ కజాన్ : భారతదేశం దౌత్యం, చర్చలకు మద్దతు ఇస్తుందని, యుద్ధానికి కాదని ప్రధాని నరేంద్రమోదీ పునరుద్ఘాటించారు. రష్యా వేదికగా జరుగుతోన్న బ్రిక్స్ సదస్సులో నరేంద్రమోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, పశ్చిమాసియా కల్లోల పరిస్థితులు, ఆర్థిక అస్థిరతలు, వాతావరణ మార్పులు, ఉగ్రవాదం వంటి అనేక సమస్యలపై ఆందోళన వ్యక్తం చేశారు. ప్రపంచాన్ని సరైనమార్గంలో తీసుకువెళ్లడంలో బ్రిక్స్ సానుకూలపాత్ర పోషిస్తుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. […] The post దౌత్యానికే మా మద్దతు appeared first on విశాలాంధ్ర .
20 ఓవర్లలో 344 పరుగులు.. జింబాబ్వే ప్రపంచ రికార్డుతో పాటు మరో 4 రికార్డులు బ్రేక్
Zimbabwe's 344 for 4 breaks the record : గాంబియాతో జరిగిన మ్యాచ్లో జింబాబ్వే తమ 20 ఓవర్లలో ఏకంగా 344/4 పరుగులు చేసింది. దీంతో అత్యధిక టీ20 పరుగులు సాధించి ప్రపంచ రికార్డును బద్దలు కొట్టింది. Zimbabwe's 344 for 4 breaks the record: జింబాబ్వే చరిత్ర సృష్టించింది. క్రికెట్ వరల్డ్ లో అత్యధిక పరుగులు చేసిన టీ20 టీమ్ గా రికార్డు సాధించింది. బుధవారం నైరోబీలోని రురాకా స్పోర్ట్స్ క్లబ్ గ్రౌండ్లో జరిగిన టీ20 ప్రపంచకప్ సబ్ రీజినల్ ఆఫ్రికా క్వాలిఫయర్ గ్రూప్ బిలో గాంబియాతో జరిగిన మ్యాచ్లో జింబాబ్వే తమ 20 ఓవర్లలో ఏకంగా 344/4 పరుగులు చేసి ప్రపంచ రికార్డు సాధించింది. ఒక జట్టుగా భారీ స్కోరు నమోదు చేయడంతో అంతర్జాతీయ టీ20ల చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన జట్టుగా రికార్డు సాధించింది. 2023లో మంగోలియాపై 20 ఓవర్లలో 314 పరుగులు చేసిన నేపాల్ పేరిట ఉన్న మునుపటి రికార్డును జింబాబ్వే ఈ మ్యాచ్ లో అధిగమించింది. ఈ రికార్డును సాధించడంలో సికిందర్ 43 బంతుల్లో ఏడు ఫోర్లు, 15 సిక్సర్లతో 133 పరుగుల సూపర్ సెంచరీ ఇన్నింగ్స్ ఆడాడు. జింబాబ్వే ఈ నెల ప్రారంభంలో బంగ్లాదేశ్పై భారత్ హైదరాబాద్లో పోస్ట్ చేసిన 6 వికెట్లకు 297 పరుగులను అధిగమించి, అన్ని టెస్ట్ ఆడే దేశాలలో టీ20లో అత్యధిక స్కోర్ చేసిన జట్టుగా అవతరించింది. ఇప్పటి వరకు నేపాల్ ఒక ఇన్నింగ్స్లో అత్యధిక స్కోరు (314), అత్యధిక సిక్సర్లు (26) కొట్టిన రికార్డును కలిగి ఉంది. దానిని జింబాబ్వే బ్రేక్ చేసింది. ప్రతిగా గాంబియా 54 పరుగులకే ఆలౌటైంది. దీంతో జింబాబ్వే టీ20లలో అతిపెద్ద విజయాన్ని (పరుగుల పరంగా) నమోదు చేసింది. నైరోబీలోని రురాకా స్పోర్ట్స్ క్లబ్ మైదానం బుధవారం ఈ క్రికెట్ చరిత్రకు సాక్షిగా నిలిచిన జింబాబ్వే తొలి బంతి నుంచే అద్భుత ప్రదర్శన చేసింది. ఈ టీమ్ కేవలం 3.2 ఓవర్లలో యాభై పరుగులు సాధించింది. కేవలం 13 బంతుల్లోనే తాడివానాశే మారుమణి వేగంగా పరుగులు సాధించాడు. పవర్ప్లే పూర్తికాకముందే జట్టు వందకు చేరుకుంది. అక్కడి నుండి వారు బంతిని స్టాండ్స్లోకి ఎంత దూరం పంపగలరనే దానిపైనే దృష్టి పెట్టారు. బౌండరీల మోత మోగించారు. ఓవరాల్గా ఇన్నింగ్స్లో 57 బౌండరీలు ఉన్నాయి ఇది టీ20 మ్యాచ్ క్రికెట్ లో మరో రికార్డు. నలుగురు జింబాబ్వే బ్యాటర్లు యాభైకి పైగా స్కోర్లను సాధించారు. ఇది కూడా ఒక ప్రపంచ రికార్డు. బ్రియాన్ బెన్నెట్ 26 బంతుల్లో 50 పరుగులు చేసాడు. క్లైవ్ మాండండే 17 బంతుల్లో 53 పరుగులు చేసి ఇన్నింగ్స్ చివరి బంతిని సిక్స్ కొట్టాడు. సికందర్ రజా ఈ మ్యాచ్ హీరోగా నిలిచాడు. ఫీల్డింగ్ ఆంక్షలు సడలించిన తర్వాత అతను ఏడో ఓవర్ చివరిలో బ్యాటింగ్లోకి వచ్చాడు, కానీ ఇన్నింగ్స్ దూకుడులో ఎటువంటి తేడా లేదు. అతను ఎదుర్కొన్న మూడో బంతిని సిక్స్గా కొట్టి స్కోరు బోర్డును పరుగులు పెట్టించడం మొదలు పెట్టాడు. టీ20 క్రికెట్ లో రెండో వేగవంతమైన సెంచరీ సాధించాడు. 33 బంతుల్లో సెంచరీ కొట్టాడు. ఫిబ్రవరి 2024లో నేపాల్తో జరిగిన మ్యాచ్లో నమీబియా తరఫున అతని 33 బంతుల సెంచరీ జాన్ నికోల్ లాఫ్టీ-ఈటన్ ఇన్నింగ్స్ ను సమం చేశాడు.
అత్యాచారానికి గురైన చిన్నారిని పరామర్శించిన మహిళా కమిషన్ చైర్మన్
హైదర్ నగర్ రెయిన్బో హాస్పిటల్లో చికిత్స పొందుతున్న బౌరంపేటలో అత్యాచారానికి గురైన చిన్నారిని తెలంగాణ మహిళా కమిషన్ చైర్మన్ నేరెళ్ల శారద బుధవారం పరామర్శించారు.
మందుబాబులకు పండగే విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : మందుబాబులకు ప్రభుత్వం శుభవార్త తెలిపింది. రూ.99కే చీప్ లిక్కర్ను బుధవారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా అన్ని మద్యం దుకాణాల్లోకి అందుబాటులోకి తెచ్చింది. ప్రస్తుతం ఒక్కో మద్యం దుకాణానికి 3 నుంచి 8 కేసులు మాత్రమే సరఫరా చేస్తున్నారు. మంగళవారం రాత్రికే మద్యం దుకాణాలకు రూ.99కే చీప్ లిక్కర్ దుకాణాలు చేరుకున్నట్లు యాజమానులు చెబుతున్నారు.షార్ట్స్ పేరుతో బ్రాందీ, విస్కీ విక్రయాలు చేపడుతున్నారు. పూర్తిస్థాయి సరుకు వచ్చేంత వరకు వాటిని కొంత […] The post చీప్ లిక్కర్ వచ్చేసింది ! appeared first on విశాలాంధ్ర .
దానా తుపాను ఎఫెక్ట్.. ఏపీలో రెండ్రోజులు భారీవర్షాలు
దానా తుపాను ఎఫెక్ట్.. ఏపీలో రెండ్రోజులు భారీవర్షాలు
తాజా ఘటనలపై రోజా, విడదల రజనీ, శ్యామల ఏమన్నారంటే
తాజా ఘటనలపై రోజా, విడదల రజనీ, శ్యామల ఏమన్నారంటే
గొర్రెల మంద పైకి దూసుకెళ్లిన టిప్పర్ లారీ.. 19 గొర్రె పిల్లలు మృతి
గొర్రెల మంద పైకి టిప్పర్ వాహనం దూసుకెళ్లిన సంఘటన ఆందోల్ మండలం సంగుపెట వద్ద జాతీయ రహదారిపై బుధవారం సాయంత్రం చోటు చేసుకుంది.
సేఫ్ హ్యాండ్ అన్నారు.. అఘాయిత్యాలు జరిగిపోతున్నాయి
సేఫ్ హ్యాండ్ అన్నారు.. అఘాయిత్యాలు జరిగిపోతున్నాయి
చందానగర్ లో కుక్కని తరమబోయిన యువకుడు
చందానగర్ లో కుక్కని తరమబోయిన యువకుడు
బొడ్డు చూపించినా, పల్చని చీరలు కట్టినా ఎవరూ
బొడ్డు చూపించినా, పల్చని చీరలు కట్టినా ఎవరూ దేకరు..శ్యామలని టార్గెట్ చేసిన శ్రీరెడ్డి
ఐశ్వర్య-అభిషేక్ విడాకులవార్తలు.. ఐశ్వర్య రాయ్ ను గాఢంగా ప్రేమించిన సౌత్ హీరో ఎవరో తెలుసా..?
ఐశ్వర్య రాయ్, అభిషేక్ బచ్చన్ విడాకుల వార్తలు హెడ్లైన్స్లో నిలిచాయి. ఈ నేపథ్యంలో, ఐశ్వర్యరాయ్ తో తన ప్రేమకథ గురించి సౌత్ స్టార్ నటుడు ఏమంటున్నాడంటే..? ఐశ్వర్య రాయ్, అభిషేక్ బచ్చన్ బాలీవుడ్లో అత్యంత ప్రియమైన జంటల్లో ఒకరు. ప్రస్తుతం వారి విడాకుల ఊహాగానాల వల్ల వార్తల్లో ఉన్నారు. విడాకుల ఊహాగానాల నేపథ్యంలో, ఐశ్వర్య సహనటుడు, స్నేహితుడు విక్రమ్ ఇంటర్వ్యూ దృష్టిని ఆకర్షిస్తోంది. ఐశ్వర్య పెళ్లయినందున తమ మధ్య అసంపూర్ణ ప్రేమకథ ఉందని విక్రమ్ చెప్పారు. థంగలాన్ ప్రమోషన్ సందర్భంగా, ఐశ్వర్యతో తన కెమిస్ట్రీ గురించి విక్రమ్ వివరించారు. వారి కెమిస్ట్రీ అద్భుతం, అభిమానులు వారిని మళ్ళీ తెరపై చూడాలని ఆసక్తిగా ఉన్నారు. సిద్ధార్థ్ కణన్తో సంభాషణలో, విక్రమ్ ఇలా అన్నారు, 'అభిషేక్ నాకు చాలా సన్నిహితుడు, కాబట్టి ఆ కుటుంబం కూడా స్నేహితులే. ఐశ్వర్య నాతో మంచి ఆన్-స్క్రీన్ కెమిస్ట్రీ ఉంది. రావణ్, పొన్నియిన్ సెల్వన్ రెండింటిలోనూ ఆఆమె చాలా కమిటెడ్, పర్ఫెక్షనిస్ట్, మేము మంచి స్నేహితులం, అభిషేక్ నాకు చాలా సన్నిహితుడు'. విక్రమ్, ఐశ్వర్య జంటగా నటించిన రావణ్ బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలైంది. ఈ సినిమా 49.5 కోట్లు వసూలు చేసింది. పొన్నియిన్ సెల్వన్ 1, 2 బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టాయి. PS 1 ప్రపంచవ్యాప్తంగా 450-500 కోట్లు వసూలు చేసి, 2022లో అత్యధిక వసూళ్లు సాధించిన తమిళ చిత్రంగా, ఆ సంవత్సరంలో మూడవ అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ చిత్రంగా నిలిచింది. PS 2, 345 కోట్లతో 2023లో అత్యధిక వసూళ్లు సాధించిన తమిళ చిత్రంగా నిలిచింది. ఈ చిత్రాలకు మణిరత్నం దర్శకత్వం వహించారు. ఇటీవల అబుదాబిలో జరిగిన SIIMA అవార్డ్స్ 2024లో ఐశ్వర్య, విక్రమ్ తమ కెమిస్ట్రీతో అందరినీ ఆకట్టుకున్నారు. .
Maharashtra : మహారాష్ట్ర విపక్ష కూటమిలో కొలిక్కి వచ్చిన సీట్ల సర్దుబాటు
దిశ, నేషనల్ బ్యూరో : మహారాష్ట్రలో విపక్ష కూటమి ‘మహా వికాస్ అఘాడీ’ (ఎంవీఏ)లో అసెంబ్లీ సీట్ల సర్దుబాటుపై క్లారిటీ వచ్చింది.
గాంధీభవన్ ముఖాముఖి ప్రోగ్రామ్ కు 328 అప్లికేషన్లు
గాంధీభవన్ లోని మంత్రుల ముఖాముఖీకి 328 అప్లికేషన్లు వచ్చినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. సమస్యలన్నింటినీ స్వయంగా మంత్రి శ్రీధర్ బాబు పరిశీలించి, కలెక్టర్లు, ఉన్నతాధికారులతో మాట్లాడారు.
రెండో టెస్టుకు ముందు రాహుల్పై గంభీర్ కీలక వ్యాఖ్యలు
తొలి టెస్టులో దారుణంగా విఫలమై విమర్శలు ఎదుర్కొంటున్నకేఎల్ రాహుల్కు టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ మద్దతుగా నిలిచాడు.
ఎమర్జింగ్ ఆసియాకప్ లో భారత్ 'ఏ' మరో ఘనవిజయం
ఎమర్జింగ్ ఆసియాకప్(Emerging Asia Cup) లో భారత్ 'ఏ' మరో విజయాన్ని నమోదు చేసింది.
Swiggy: ఆహార నాణ్యత కోసం 'సీల్ బ్యాడ్జ్' సేవలను ప్రారంభించిన స్విగ్గీ
ఇది పరిశుభ్రత, ఫుడ్ క్వాలిటీ ప్రమాణాలను ధృవీకరిస్తుంది.
ఆయిల్ పామ్ సాగుకు సహకారం అందించాలని మలేషియాను కోరిన మంత్రి తుమ్మల
ఆయిల్ పామ్ సాగు పై మెళకువలు తెలుసుకునేందుకు మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు తో పాటు అధికారుల బృందం మాలేషియా పర్యాటనకు వెళ్లారు.
సీఎం రేవంత్ది మా రక్తమే.. ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)ది తమ రక్తమేనని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్(MLA Rajasingh) సంచలన వ్యాఖ్యలు చేశారు.
TG High Court: కూల్చివేతలపై హైకోర్టులో కేఏ పాల్ పిటిషన్... హైడ్రాకు ధర్మాసనం కీలక ఆదేశాలు
హైదరాబాద్ (Hyderabad) పరిధిలో చెరువులు, కుంటలు, ప్రభుత్వ స్థలాల పరిరక్షణే ధ్యేయంగా నెలకొల్పబడిన ‘హైడ్రా’ (Hyderabad Disaster Response and Assets Monitoring and Protection) ఎఫ్టీఎల్ (FTL), బఫర్ జోన్ల (Buffer Zone)లోని ఆక్రమణలు తొలగిస్తూ.. శరవేగంగా దూసుకెళ్తోంది.
ఆదిలాబాద్ లో పెద్ద పులి సంచారం.. భయాందోళనలో ప్రజలు
ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలంలోని అటవీ ప్రాంతంలో పెద్దపులి సంచారం కలకలం సృష్టిస్తోంది.
పవన్ కళ్యాణ్ పిల్లల్ని నా భర్త తిట్టలేదు | బోరుగడ్డ భార్య మరో వీడియో విడుదల
పవన్ కళ్యాణ్ పిల్లల్ని నా భర్త తిట్టలేదు | బోరుగడ్డ భార్య మరో వీడియో విడుదల
మా ఆయన అమాయకుడు బోరుగడ్డ అనిల్ సతీమణి వ్యాఖ్యలు
మా ఆయన అమాయకుడు బోరుగడ్డ అనిల్ సతీమణి వ్యాఖ్యలు
హిజ్బుల్లా టాప్ లీడర్ సఫియుద్దీన్ హతం
ఇరాన్ మద్దతుగా ఉండే లెబనాన్లోని ఉగ్రసంస్థ హిజ్బుల్లా చీఫ్ హసన్ నస్రల్లాను ఇది వరకే ఇజ్రాయెల్ చంపేసింది. ఆయన తర్వాత హిజ్బుల్లాకు సారథ్యం వహించే స్థానంలో హషీం సఫీయుద్దీన్ ఉన్నారు.
Zomato: మీరు జొమాటో కస్టమర్లా.. అయితే ఈ విషయం తప్పక తెలుసుకోవాల్సిందే
Zomato: మీరు జొమాటో కస్టమర్లా.. అయితే ఈ విషయం తప్పక తెలుసుకోవాల్సిందే
టి20 ఫార్మాట్లో జింబాబ్వే పురుషుల జట్టు నయా చరిత్ర సృష్టించింది. టి20 వరల్డ్కప్ సబ్ రీజినల్ ఆఫ్రికా క్వాలిఫయింగ్ పోటీల్లో భాగంగా గాంబియాతో జరిగిన మ్యాచ్లో జింబాబ్వే 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 344 పరుగులు చేసి కొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పింది. ఈ క్రమంలో ప్రపంచ టి20 చరిత్రలో అత్యధిక పరుగులు సాధించిన జట్టుగా నిలిచింది. ఇప్పటి వరకు నేపాల్ పేరిట అత్యధిక పరుగుల రికార్డు ఉండేది. గతంలో 2023 ఆసియా క్రీడల్లో భాగంగా […]
తెలంగాణ నుంచి జలాలు వస్తున్నాయన్న విషయాన్ని మర్చిపోవద్దు..ఏపీ ప్రభుత్వంపై ఘాటు వ్యాఖ్యలు
ఏడుకొండల వెంకన్న దర్శనం కోసం తెలంగాణ ఎమ్మెల్యేలకు ఇచ్చే సిఫార్సు లెటర్లను టీటీడీ బోర్డు యాక్సెప్ట్ చేయవలసిందేనని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్నమ్ శ్రీనివాస్ రెడ్డి డిమాండ్ చేశారు.
Waaree Energies IPO: వారీ ఎనర్జీస్ ఐపీఓకు ఊహించని రెస్పాన్స్ .. బజాజ్, టాటా రికార్డులు బ్రేక్..!
సోలార్ ప్యానెల్ తయారీ కంపెనీ వారీ ఎనర్జీస్(Waaree Energies) కొన్ని రోజుల క్రితం ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్(IPO)లోకి వచ్చిన విషయం తెలిసిందే.
షేక్ హసీనా రాజీనామా లేఖ మిస్టరీ..బంగ్లాదేశ్లో ఆందోళనలు
బంగ్లాదేశ్లో విద్యార్థుల ఆగ్రహానికి గురైన షేక్ హసీనా ప్రధాన మంత్రి పదవికి రాజీనామా చేసి దేశం విడిచి వెళ్లిపోయాక, తాజాగా దేశాధ్యక్షుడు మొహమ్మద్ షహాబుద్దీన్ తన పదవికి రాజీనామా చేయాలన్న డిమాంద్తో ఆందోళనలు తలెత్తాయి. అధ్యక్షభవనం ‘బంగ్లాభవన్’ ను ఆందోళనకారులు చుట్టుముట్టారు. ఈ ఆందోళనకు కారణం షేక్హసీనా ‘రాజీనామా లేఖ’. ఆ రాజీనామా లేఖ ఎవరిదగ్గరా లేదనడం ఆందోళనలకు దారి తీసింది. బంగ్లాదేశ్ అధ్యక్షుడు మొహమ్మద్ షహాబుద్దీన్ ఇటీవల ఓ ఇంటర్వూలో “ ఆ రోజు షేక్ […]
గల్ఫ్ బాధితులకు ఎక్స్ గ్రేషియా.. మొత్తంగా 129 మందికి ఇచ్చేలా ఉత్తర్వులు
ఉపాధి నిమిత్తం గల్ఫ్(Gulf Victims) దేశాలకు వెళ్లి అక్కడ కొన్ని కారణాలతో మృత్యువాత పడిన కుటుంబాలను ఆదుకునే విధంగా రాష్ట్ర ప్రభుత్వం(Telangana Govt) ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది.
RBI: మరోసారి ద్రవ్యోల్బణం విషయంలో రిస్క్ చేయాలనుకోవట్లేదు: ఆర్బీఐ గవర్నర్
ద్రవ్యోల్బణం సెంట్రల్ బ్యాంక్ లక్ష్యం పరిధిలోకి వచ్చే వరకు వేచి ఉండాలనే ధోరణిలో ఆర్బీఐ ఉందన్నారు.
CM Chandrababu: వెంకయ్యనాయుడు మనవడి నిశ్చితార్థ వేడుకకు హాజరైన సీఎం చంద్రబాబు
భారత మాజీ ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడి మనుమడి నిశ్చితార్థ కార్యక్రమానికి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు హాజరయ్యారు.
'పుష్ప ది రూల్' నుండి రేపు బిగ్ అప్డేట్
నేషనల్ అవార్డు విన్నర్, టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘పుష్ప ది రూల్’.
భర్తను నిలదీసిన భార్య.. కనిపించకుండా పోయిన భర్త
మరొక మహిళతో అక్రమ సంబంధం పై భార్య నిలదీయడంతో భర్త
Etela Rajender: ఆదివారం వస్తే భయంతో బతకాల్సిన పరిస్థితి
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)కి దమ్ముంటే సెక్యూరిటీ లేకుండా మూసీ పరివాహక ప్రాంతాల్లో పర్యటించాలని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్(Etela Rajender) సవాల్ విసిరారు.
రోజుకి 5 నిమిషాలు ఇలా చేయండి.. ఈ సమస్యలన్నీ పరార్ అవ్వాల్సిందే?
ధ్యానం చేయడం వల్ల మానసిక, శారీరక ఉపయోగాలున్నాయి.
కేఏపాల్ వాదనలు..హైడ్రాకు హైకోర్టు కీలక ఆదేశాలు
కేఏపాల్ వాదనలు..హైడ్రాకు హైకోర్టు కీలక ఆదేశాలు
బీఆర్ఎస్ నేతలకు మైండ్ దొబ్బింది.. కాంగ్రెస్ నేతల హాట్ కామెంట్స్
బీఆర్ఎస్ నేతలకు మైండ్ దొబ్బిందని కార్పొరేషన్ చైర్మన్ ఈరవత్రి అనిల్ కుమార్ ఫైర్ అయ్యారు.
KBR Park: కేబీఆర్ పార్క్ వద్ద కొత్త రూల్.. పార్కింగ్ నిబంధనలు పాటించకపోతే ఫైన్
KBR Park: కేబీఆర్ పార్క్ వద్ద కొత్త రూల్.. పార్కింగ్ నిబంధనలు పాటించకపోతే ఫైన్
వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో దారుణం
సమాజంలో బాధ్యత కలిగిన పోలీస్ శాఖలో పనిచేస్తున్న రక్షకభట అధికారి ఓ బాలికపై అత్యాచారం యత్నం చేసిన ఘటన వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో చోటుచేసుకుంది. స్థానికులు, కాజీపేట పోలీసుల కథనం ప్రకారం.. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధి..ఈస్ట్ జోన్లో వరంగల్ నగరానికి ఆనుకుని ఉన్న పోలీస్ స్టేషన్లో ఇన్స్స్పెక్టర్గా కొంతకాలం క్రితం పనిచేసి, ప్రస్తుతం ఐజి కార్యాలయానికి అటాచ్మెంట్లో ఉన్న సిఐ రవికుమార్ ఓ బాలికపై అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. కాజీపేట పోలీస్ స్టేషన్ పరిధి వడ్డేపల్లి […]
దాడి కేసులో వ్యక్తికి రెండేళ్లు జైలు శిక్ష
ఇంటి గోడ విషయంలో దాడి చేసిన వ్యక్తికి రెండు సంవత్సరాల జైలు శిక్ష, 2000 రూపాయల జరిమానా విధిస్తూ న్యాయమూర్తి జ్యోతిర్మయి తీర్పు వెల్లడించినట్లు చందుర్తి సీఐ వెంకటేశ్వర్లు తెలిపారు.
సరిహద్దులో శాంతియుత వాతావరణమే లక్ష్యం
భారత్, చైనా సరిహద్దుల్లో 2020లో హింసాత్మక ఘర్షణలు చోటుచేసుకున్నప్పటి నుంచి ఉభయ దేశాల అగ్రనాయకులు భేటీ కాలేదు. ఎల్ఏసీలో 2020కి పూర్వమున్న యథాస్థితిని కొనసాగించడానికి, పెట్రోలింగ్ చేపట్టడానికి అంగీకారం కుదిరిన నేపథ్యంలో తాజాగా భారత ప్రధాని నరేంద్ర మోడీ, చైనా అధ్యక్షుడు జిన్పింగ్లు కజాన్లో సమావేశమయ్యారు.
హైడ్రా కమిషనర్తో జస్టిస్ మూమెంట్ ఆఫ్ ఇండియా టీం భేటీ
హైదరాబాద్లో వరదలు తగ్గించడంపై జస్టిస్ మూమెంట్ ఆఫ్ ఇండియా(Justice Moment of India team) ప్రతినిధులు ఇటీవల డాక్యుమెంటరీతో పాటు శ్వేతపత్రం విడుదల చేశారు.
మీరు నెల నెల కొద్ది మొత్తంలో డబ్బును పొదుపు చేయాలనుకుంటున్నారా.. అయితే మీకో గుడ్ న్యూస్.
మాజీ సీఎం జగన్కు ఆవేదనతో లేఖ రాసిన షర్మిల, తల్లి విజయమ్మ..!
మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఇంట్లో ఆస్తుల పంపకాల వివాదాలు తెరమీదకు వచ్చాయి.
ఈఆర్సీలో 10 మంది సిబ్బంది నియామకం.. ఉత్తర్వులు జారీ
తెలంగాణ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ 10 మంది సిబ్బందిని నియమించింది.
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో రెండు పార్టీల మధ్య విధ్వేషాలు సృష్టించే విధంగా సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన యూట్యూబర్ పై కేసు నమోదైంది.
ఆక్రమణలను గుర్తించేందుకు.. త్రీడీ శాటిలైట్ ఇమేజింగ్ టెక్నాలజీ
రాష్ట్రంలోని హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీతో పాటు మున్సిపాలీటీలు, కార్పొరేషన్ల పరిధిలో చెరువులు, కుంటలు, నీటి వనరుల సంరక్షణకు పురపాలక, పట్టణాభివ్రద్ధి శాఖ కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది.
Cricket –కృష్ణాజిల్లా క్రికెట్ అసోసియేషన్ కు నూతన కార్యవర్గం
( ఆంధ్రప్రభ ఎన్టీఆర్ బ్యూరో ) : కృష్ణాజిల్లా క్రికెట్ అసోసియేషన్ కు నూతన కార్యవర్గం ఎన్నికయింది. అసోసియేషన్ ఎన్నిక ప్రక్రియ ప్రకారం గత నెల నుండి నూతన కార్యవర్గం కోసం ఎన్నికల షెడ్యూల్ ను విడుదల చేసి ప్రక్రియ ప్రారంభించారు. వివిధ దశల్లో నామినేషన్లను పరిశీలించి కేడీసీఏ మెమొరండమ్ ఆఫ్ అసోసియేషన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆధారంగా నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. కార్యవర్గంలోని ప్రతి పోస్ట్ కి కేవలం ఆరుగురు అభ్యర్థులు మాత్రమే నామినేషన్ వేయడంతో […]
ముఖ్యమంత్రి అనాలోచిత నిర్ణయాలను బీజేపీ అణచివేస్తుంది : ఎంపీ ఈటల
ముఖ్యమంత్రి అహంకారపూరిత నిర్ణయాలు, మాటలను భారతీయ
బెంగుళూరు భవనం కూలిన ఘటన.. యజమాని, కాంట్రాక్టర్ అరెస్ట్
బెంగళూరులోని బాబుసపల్య ప్రాంతంలో సోమవారం నిర్మాణంలో ఉన్న భవనం కూలిన సంగతి తెలిసిందే.
బాలయ్య తనయుడికి జోడీగా సీనియర్ హీరోయిన్ డాటర్.. నిజమేనా..?
బాలయ్య తనయుడికి జోడీగా సీనియర్ హీరోయిన్ డాటర్.. నిజమేనా..?
ముంబైలో దారుణం.. హోంవర్క్ చేయలేదని కొట్టిన ట్యూషన్ టీచర్.. చావుబతుకుల మధ్య బాలిక
మహారాష్ట్ర రాజధాని ముంబైలో దారుణం చోటు చేసుకుంది.
Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి
బుధవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదం(road accident)లో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు.
HYDRA: రంగనాథ్ కీలక రివ్యూ.. ఇకపై హైడ్రా ఫోకస్ వాటిపైనే..
HYDRA: రంగనాథ్ కీలక రివ్యూ.. ఇకపై హైడ్రా ఫోకస్ వాటిపైనే..
సీబీఐ పోలీస్ అంటూ ఓ వృద్ధుడికి 2.88 కోట్ల టోకరా..
84 వయస్సు గల వ్యక్తిని రూ. 68 కోట్ల ఆర్థిక నేరం లో
ప్రభుత్వంపై బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం.. మంత్రి జూపల్లి సీరియస్
బీఆర్ఎస్ నేతలపై మంత్రి జూపల్లి కృష్ణారావు(Minister Jupally Krishna Rao) తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
ఎసిబికి చిక్కిన విద్యుత్ ఉద్యోగి
ఓ ఇంటి యాజమాని నుండి లంచం తీసుకుంటున్న విద్యుత్ ఉద్యోగిని ఎసిబి అధికారులు పట్టుకున్న సంఘటన బుధవారం జరిగింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎసిబి అధికారులు తెలిపిన ప్రకారం.. పాల్వంచ మున్సిపల్ పరిధి కరకవాగులో ఓ వ్యక్తి నూతనంగా ఇంటి నిర్మాణం చేపట్టాడు. తాత్కాలికంగా దీనికి అవసరమైన విద్యుత్ సౌకర్యం పక్కనే ఉన్న వారి బంధువుల ఇంటి నుండి తీసుకున్నాడు. దీనిని గమనించిన విద్యుత్ లైన్మెన్ నాగరాజు అక్రమంగా విద్యుత్ను వినియోగించు కుంటున్నారని సదరు గృహ యాజమానిపై […]
Turkey terror attack: టర్కీలో టెర్రరిస్టు దాడి..ముగ్గురు మృతి
Turkey terror attack: టర్కీలో టెర్రరిస్టు దాడి..ముగ్గురు మృతి
Home Minister Anitha: మాకు నీతులు చెప్పే స్థాయి నీకు లేదు.. జగన్పై హోంమంత్రి అనిత ఫైర్
గుంటూరు (Guntur) జీజీహెచ్ (GGH)లో బ్రెయిన్ డెడ్ (Brain Dead) అయిన సహానా కుటుంబ సభ్యులను ఇవాళ ఆయన పరామర్శించారు.
Bigg Boss-8:అర్ధరాత్రి హౌస్లోకి దెయ్యం.. భయంతో వణికిపోయిన కంటెస్టెంట్స్ (వీడియో)
తెలుగు రియాలిటీ బిగ్బాస్-8(Bigg Boss-8) షో 52 రోజులు పూర్తి చేసుకుంది.
సంక్రాంతి బరిలో నాగచైతన్య తండేల్.. నిజమేనా..?
సంక్రాంతి బరిలో నాగచైతన్య తండేల్.. నిజమేనా..?
Former Telangana minister KTR appeared at Nampally Court today to testify in a defamation case. During his 20-minute statement, KTR claimed that Minister Konda Surekha made false accusations against him merely for publicity. In his court statement, KTR said Surekha’s comments damaged both his and BRS party’s reputation. He specifically mentioned her allegations about him […] The post KTR Files Defamation Case appeared first on Telugu360 .
అటవీ,రెవెన్యూ భూ సమస్యలను సత్వరమే పరిష్కరించాలి : వికారాబాద్ కలెక్టర్
అటవీ, రెవెన్యూ భూ సమస్యలను సత్వరమే పరిష్కరించాలని
భార్యను కత్తితో పొడిచి హతమార్చేందుకు ఓ భర్త పన్నాగం పన్నాడు.
లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన లైన్ ఇన్స్పెక్టర్
లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన లైన్ ఇన్స్పెక్టర్
ట్రాఫిక్ రూల్స్పై ప్రజలకు అవగాహన కల్పించాలి : కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్
రోడ్డు ప్రమాదాలు సంభవించకుండా నివారించగలిగితే
HYD |జాతీయ జల అవార్డుల్లో అపూర్వ విజయం సాధించిన కెఎల్ డీమ్డ్ టు బి యూనివర్శిటీ
హైదరాబాద్ : ఐదవ జాతీయ జల అవార్డులు 2023లో ఉత్తమ సంస్థ (పాఠశాల/ కళాశాల కాకుండా) కేటగిరీలో కెఎల్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ సగర్వంగా అఖిల భారత స్థాయిలో ద్వితీయ బహుమతిని పొందింది. ఈ అవార్డు ప్రదానోత్సవం న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో జరిగింది. భారత రాష్ట్రపతి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి, ఈ కార్యక్రమానికి వైభవాన్ని జోడించారు. ఈసందర్భంగా కెఎల్ డీమ్డ్ టు బి యూనివర్శిటీ వైస్ ఛాన్సలర్ డా.జి.పార్ధ సారధి వర్మ మాట్లాడుతూ… […]
విద్యార్థులు విద్యతోపాటు క్రీడల్లో కూడా రాణించాలి
విద్యార్థి దశలో ప్రతి విద్యార్థి విద్యాతో పాటుగా.. క్రీడలకు ప్రధాన్యతనివ్వాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్ జిల్లెల చిన్నా రెడ్డి అన్నారు.
పాముకాటుకు కొత్తమందు కొనుగొన్న పరిశోధకులు
ప్రపంచంలో ఏటా పాము కాటుకు లక్షన్నర మంది చనిపోతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) నివేదిక వెల్లడిస్తోంది.
ప్రియాంక గాంధీకి రూ. 12 కోట్ల ఆస్తులు
వయనాడ్ లోక్సభ నియోజకవర్గ ఉప ఎన్నికల కోసం కాంగ్రెస్ అభ్యర్థిగా బుధవారం నామినేషన్ పత్రాలు దాఖలు చేసిన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా తన ఆస్తులను రూ. 12 కోట్లుగా ప్రకటించారు. 2023-24 ఆర్థిక సంవత్సరంలో తన పూర్తి ఆదాయాన్ని రూ. 46.39 కోట్లుగా తన నామినేషన్ పత్రాలలో ప్రియాంక ప్రకటించారు. ఇందులో అద్దెల ద్వారా వచ్చే ఆదాయం, బ్యాంకులు, ఇతర పెట్టుబడుల నుంచి వచ్చే వడ్డీని కూడా ఆమె కలిపారు. నామినేషన్ పత్రాలతోపాటు […]