తీవ్ర సంక్షోభంలో ‘తానా’సంస్థ : అసలేం జరిగింది ?
అమెరికాలో అగ్రగామి తెలుగు సంస్థ తానా (TANA) అంతర్గత కలహాల కారణంగా తీవ్ర సంక్షోభ దిశగా ప్రయాణిస్తోంది. భారత రాజకీయాల్లో కనిపించే ,వ్యవస్థని చెద పట్టించే దుస్సంప్రదాయాలు గతంలోనే పలుమార్లు ఈ సంస్థ లో వెలుగు చూసినా, ఇప్పుడు మరింత పాతాళానికి చేరుతున్న సూచనలు స్పష్తంగా కనిపించే వరుస సంఘటన లు జరగడం బాధాకరం . 18,000 మంది సభ్యులు కలిగి తెలుగు సంస్థల్లో ఎక్కువ సభ్యులు ఉన్న తానాలో ఈ సంవత్సరం కొత్తగా సుమారు మరో […] The post తీవ్ర సంక్షోభంలో ‘తానా’ సంస్థ : అసలేం జరిగింది ? appeared first on Telugu360.com .
మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉద్ధవ్ ఠాక్రే పాలన రెండున్నరేళ్ల లోనే ముగిసింది. గవర్నర్ ఆదేశించినట్టుగా గురువారం శాసనసభా వేదిక మీద విశ్వాస ప్రకటన జరగక ముందే ముఖ్యమంత్రి బుధ వారం రాత్రే రాజీనామా చేశారు. ఏక్నాథ్ షిందే కొత్త ముఖ్య మంత్రి అయిపోయారు. దేవేంద్ర ఫడ్నవీస్ ఉప ముఖ్యమంత్రి అయ్యారు. మహారాష్ట్రలో ఎలాగైనా సరే తమ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలన్న బీజేపీ పథకం సఫలమైంది. దీనికి శివసేన తిరుగు బాటుదారు నాయకుడు ఏక్నాథ్ షిందే దాదాపు 50 మంది […] The post తెరతీయక ముందే ముగిసిన నాటకం first appeared on విశాలాంధ్ర .
3 వేల పాఠశాలల్లో వంద శాతం ఉత్తీర్ణత హైదరాబాద్ : తెలంగాణ పదో తరగతి ఫలితాల్లో బాలికలు హవాకొనసాగింది. 92.45 శాతం ఉత్తీర్ణతతో తమ సత్తా చాటుకున్నారు. పరీక్షలకు హాజరైన వారిలో బాలురు 87.61 శాతం ఉత్తీర్ణత సాధించారు. ప్రైవేటు విద్యార్థుల్లోనూ బాలికలదేలే పై చేయి సాధించారు. బాలికలు 58.76 శాతం ఉత్తీర్ణత సాధించగా బాలురు 46.21 శాతం మంది పాసయ్యారు. ఇదిలా ఉండగా రాష్ట్రంలోని 3,007 పాఠశాలలు వంద శాతం ఉత్తీర్ణత సాధించాయి. 15 పాఠశాలల్లో […] The post పది ఫలితాల్లో బాలికల హవా… first appeared on విశాలాంధ్ర .
ఐటీ రంగంలో గణనీయమైన వృద్ధి హైదరాబాద్ :రాష్ట్రంలో ఐటీ రంగం గణనీయమైన అభివృద్ధి సాధిస్తోందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. గురువారం హైదరాబాద్లోని హెచ్ఐసీసీలో నాస్కామ్ 12 ఎడిషన్ జీసీసీ కాంక్లేవ్ ప్రారంభ కార్యక్రమంలో ఐటీ శాఖ కార్యదర్శి జయేశ్ రంజన్ తదితరులతో పాటు కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. ప్రపంచ దిగ్గజ సంస్థల కార్యాలయాలను హైదరాబాద్లో ఏర్పాటు చేశాయని తెలిపారు. హైదరాబాద్లో ఐటీ వృద్ధి రేటు గణనీయంగా పెరుగుతుందని […] The post ఐటీ రంగంలో గణనీయమైన వృద్ధి first appeared on విశాలాంధ్ర .
విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లిన పీిఎస్ఎల్వీ సీి- 53
విశాలాంధ్ర బ్యూరో, నెల్లూరు/ సూళ్లూరుపేట: పీఎస్ఎల్వీ సీ-53 రాకెట్టు గురువారం శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి ప్రయోగించగా విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లింది. ఈ సందర్భంగా ఇస్రో చైర్మన్ సోమ్నాథ్ మాట్లాడుతూ, ఇది భారతదేశ ఖ్యాతిని మరింత పెంచిందని అన్నారు. ఈ ప్రయోగం విజయవంతంతో భవిష్యత్తులో మరిన్ని ప్రయోగాలు చేసేందుకు శాస్త్రవేత్తలు సిద్ధమయ్యారని తెలిపారు. భారతదేశం నేడు తన రాకెట్లను ప్రయోగించడమే కాక ఇతర దేశాల రాకెట్లను కూడా ప్రయోగించే వేదిక కావడం గర్వంగా ఉందన్నారు. […] The post విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లిన పీిఎస్ఎల్వీ సీి- 53 first appeared on విశాలాంధ్ర .
Capt Amarinder Singh: పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ త్వరలో బీజేపీలో చేరనున్నారు. అలాగే తన పంజాబ్ లోక్పాల్ పార్టీని కాషాయ పార్టీలో విలీనం చేయనున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. విశ్వనీయ వర్గాల సమాచారం ప్రకారం.. అమరీందర్ సింగ్ ప్రస్తుతం లండన్లో వెన్ను శస్త్రచికిత్స చేయించుకుని.. కోలుకుంటున్నారు. వచ్చే వారం చివరి నాటికి భారతదేశానికి తిరిగి వచ్చే అవకాశం ఉంది. భారత్ కు వచ్చిన తర్వాత బీజేపీలో చేరే ప్రక్రియ ప్రారంభం కానున్నట్టు సమాచారం. ఈ క్రమంలో తన స్వంత రాజకీయ పార్టీ పంజాబ్ లోక్ కాంగ్రెస్ను కాషాయ పార్టీలో విలీనం చేయనున్నట్టు తెలుస్తోంది. అమరీందర్ సింగ్ గత ఏడాది చివర్లో సిఎం పదవి నుండి వైదొలిగిన తరువాత.. కాంగ్రెస్ పార్టీ నాయకులతో అభిప్రాయ భేదాలు తల్లెత్తాయి. దీంతో ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి వైదొలిగారు. అనంతరం.. పంజాబ్ లోక్ కాంగ్రెస్ -అనే నూతన రాజకీయ పార్టీని స్థాపించారు. అయితే.. ఇటీవల జరిగిన ఎన్నికల్లో బీజేపీకి మద్దతు నిలిచినా.. ఘోర పరాజయం పాలయ్యారు. అలాగే.. అమరీందర్ సింగ్ కాంగ్రెస్ పార్టీ నుంచి నిష్క్రమణ తర్వాత.. పార్టీకి కీలక పరిణామాలు జరిగాయి. అమరీందర్ సన్నిహితంగా ఉన్న సీనియర్ కాంగ్రెస్ నాయకులు పార్టీని వీడి బిజెపిలో చేరారు. వారిలో పంజాబ్ ప్రదేశ్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు (PPCC), రాష్ట్ర మంత్రి సునీల్ జాఖర్, కెప్టెన్ కేబినెట్లో మంత్రులుగా పనిచేసిన రాజ్ కుమార్ వెర్కా, దళిత నాయకుడు సుందర్ శామ్ అరోరా, PPCC వర్కింగ్ ప్రెసిడెంట్ బల్బీర్ సింగ్ సిద్ధూ, గురుప్రీత్, ప్రముఖ జాట్-సిక్కు నాయకులు సింగ్ కంగర్ లు కాంగ్రెస్ కు ఊహించిన షాక్ ఇచ్చి.. బీజేపీ తీర్థాన్ని స్వీకరించారు. అప్పటి నుంచి ఆయన కూడా బీజేపీలో చేరాలని ప్రయత్నాలు చేస్తున్నట్టు టాక్. ఇదిలా ఉంటే.. కేంద్ర మాజీ మంత్రి, పాటియాలా పార్లమెంట్ సిట్టింగ్ సభ్యురాలు, అమరీందర్ సింగ్ భార్య ప్రణీత్ కౌర్ కూడా బీజేపీలో చేరితే.. ఎలాంటి స్థానం కల్పించాలన్నదే బీజేపీ ముందున్న ప్రధాన సవాల్ అని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇదే తరుణంలో ప్రణీత్ కౌర్ తన రాజకీయ వారసురాలుగా...తన కుమార్తె జై ఇందర్ కౌర్ ను రాజకీయాల్లోకి తీసుకరావాలని భావిస్తునట్టు తెలుస్తుంది. జై ఇందర్ కౌర్కు పాటియాలా లోక్సభ టిక్కెట్పై బీజేపీ హామీ ఇవ్వాలని కోరుతున్నట్టు తెలుస్తుంది. ప్రణీత్ కౌర్ తన భర్త, అతని స్నేహితులు చాలా మంది పార్టీని విడిచిపెట్టినప్పటికీ, ఆమె కాంగ్రెస్ను విడిచిపెట్టకపోవడం పట్ల బిజెపి నాయకత్వం సంతోషంగా లేదని సమాచారం. ఇదిలా ఉంటే.. జై ఇందర్ తన తల్లిదండ్రులకు ఎన్నికలలో సహాయం చేస్తున్నారు. ఇటీవల పంజాబ్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు నవజ్యోత్ సింగ్ సిద్ధూ భార్య నవజోత్ కౌర్ స్థానంలో ఆల్ ఇండియా జాట్ మహాసభ అధ్యక్షురాలుగా ఎన్నికయ్యారు. ఏదిఏమైనా.. అమరేందర్ సింగ్ లండన్ నుంచి తిరిగి వచ్చిన తర్వాతే.. కెప్టెన్ తన పార్టీని బీజేపీలో విలీనం చేసే విషయంపై స్పష్టత వస్తుంది. ప్రణీత్ బీజేపీలో చేరికపై బీజేపీ ఆయనతో సంప్రదింపులు జరిపి నిర్ణయం తీసుకోనున్నట్టు సమాచారం.
టెహ్రాన్ : 2015లో యెమెన్పై సౌదీ నేతృత్వంలోని విధ్వంసకర యుద్ధం ప్రారంభమైనప్పటి నుండి 19 మిలియన్లకు పైగా యెమెన్లు ఆకలితో అలమటిస్తున్నారని తాజా నివేదిక పేర్కొంది. యెమెన్లో ఆకలితో ఉన్న వారి సంఖ్య ఏడేళ్లలో అత్యధికంగా ఉందని, కొద్ది రోజుల్లోనే సహాయ కోత అమలవుతుందని యుఎన్ వెల్లడిరచింది. ‘‘కరవు అంచున ఉన్న 160,000 కంటే ఎక్కువ మంది19 మిలియన్లకు పైగా ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారు’’ అని హ్యుమానిటేరియన్ అధికారి వెల్లడిరచారు. ‘‘నిధుల కోతలతో అవసరమైన వ్యక్తులకు సహాయం […] The post ఆకలి కోరల్లో యెమెన్ first appeared on విశాలాంధ్ర .
యూఎస్ సుప్రీంకోర్టు జడ్జిగా కేతాంజీ బ్రౌన్ ప్రమాణం
మొదటి నల్ల జాతీయురాలిగా చరిత్ర వాషింగ్టన్: కేతాంజీ బ్రౌన్ జాక్సన్ (51) గురువారం అమెరికా సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేశారు. దీంతో ఆమె దేశంలోని అత్యున్నత న్యాయవ్యవస్థలో మొదటి నల్లజాతి మహిళగా చరిత్ర సృష్టించారు. దేశవ్యాప్తంగా అబార్షన్ను చట్టబద్ధం చేసిన 1973 రోయ్ వర్సెస్ వేడ్ ల్యాండ్మార్క్ను కోర్టు రద్దు చేసిన ఆరు రోజుల తర్వాత రిటైర్ అయిన లిబరల్ జస్టిస్ స్టీఫెన్ బ్రేయర్ స్థానంలో ఆమె ప్రమాణం చేశారు. కోర్టులో అత్యంత సీనియర్ […] The post యూఎస్ సుప్రీంకోర్టు జడ్జిగా కేతాంజీ బ్రౌన్ ప్రమాణం first appeared on విశాలాంధ్ర .
మహారాష్ట్ర సీఎంగా ఏక్నాథ్ షిండే
ఉప ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్రాజ్భవన్లో ఇద్దరి ప్రమాణ స్వీకారం న్యూదిల్లీ / ముంబై : మహారాష్ట్ర రాజకీయాలు అనుహ్యంగా మారిపోయాయి. నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. బీజేపీ కుయుక్తులు ఫలించాయి. శివసేన తిరుగుబాటు నేత ఏక్నాథ్ షిండే ముఖ్యమంత్రిగా, బీజేపీ నేత, మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ఉపముఖ్యమంత్రిగా గురువారం రాజ్భవన్లో ప్రమాణం చేశారు. గవర్నర్ భగవ్ సింగ్ కోశ్యారీతో భేటీ అనంతరం షిండే సీఎం కాబోతున్నట్లు ఫడ్నవీస్ ప్రకటించారు. ఉప ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టాలని ఫడ్నవీస్ను బీజేపీ […] The post మహారాష్ట్ర సీఎంగా ఏక్నాథ్ షిండే first appeared on విశాలాంధ్ర .
ఐదుగురి సజీవదహనం వ్యవసాయ కూలీల ఉసురు తీసిన కరెంటు తీగలుఆటోలో వెళుతూ మృత్యు ఒడిలోకిమృతుల కుటుంబాలకు రూ.10లక్షల ఎక్స్గ్రేషియా వారంతా దినసరి కూలీలు… రోజూలాగే పనికోసం బయల్దేరారు… ఆటోలో కూర్చొని కబుర్లలో మునిగిపోయారు. సరిగ్గా వారు ప్రయాణిస్తున్న ఆటో… హై టెన్షన్ విద్యుత్ స్తంభం వద్దకు చేరుకోగానే, మిన్ను విరిగి మీద పడ్డట్టుగా… వేల వోల్టుల విద్యుత్ ప్రసరిస్తున్న తీగలు ఒక్కసారిగా తెగి ఆటో మీద పడ్డాయి. ఏం జరుగుతోందో అర్థమయ్యేలోపే మంటలు చుట్టు ముట్టాయి. ఆటో […] The post సత్యసాయి జిల్లాలో విషాదం first appeared on విశాలాంధ్ర .
మోదీ, జగన్ సంస్కరణలతో భారీ ముప్పుఎన్ఈపీకి వ్యతిరేకంగా ఉద్యమంఏఐఎస్ఎఫ్ సదస్సులో వక్తలు విశాలాంధ్ర బ్యూరోఅమరావతి: నూతన విద్యా విధానం (ఎన్ఈపీ)2020 పేరిట కేంద్రంలోని మోదీ, రాష్ట్రంలోని జగన్ ప్రభుత్వాలు విద్యా రంగాన్ని విధ్వంసం చేస్తున్నాయని వక్తలు ఆందోళన వ్యక్తం చేశారు. విజయవాడ ఐఎంఏ హాలులో గురువారం అఖిలభారత విద్యార్థి సమాఖ్య(ఏఐఎస్ఎఫ్) రాష్ట్ర సమితి ‘నేటి విద్యారంగంసమస్యలుపరిష్కార మార్గాలు’ అంశంపై రాష్ట్ర స్థాయి సదస్సు నిర్వహించింది. దీనికి ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు వి.జాన్సన్బాబు అధ్యక్షత వహించగా, రాష్ట్ర ప్రధాన […] The post విద్యారంగం విధ్వంసం first appeared on విశాలాంధ్ర .
రాష్ట్రపతి బరిలో ముర్ము, సిన్హా
మిగతా అభ్యర్థుల నామినేషన్ల తిరస్కరణ న్యూదిల్లీ : రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి ద్రౌపది ముర్ము, ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థి యశ్వంత్ సిన్హా మాత్రమే పోటీలో ఉన్నారు. మిగిలిన వారి నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. 29వ తేదీతో నామినేషన్ల దాఖలుకు గడువు ముగిసింది. ఎన్డీయే తరఫున ఒడిశాకు చెందిన గిరిజన మహిళ, జార్ఖండ్ మాజీ గవర్నర్ ద్రౌపది ముర్ము బరిలో నిలిచారు. ప్రతిపక్షాల ఉమ్మడి అభ్వర్థిగా బీజేపీ మాజీ నేత, కేంద్ర ఆర్థికశాఖ మాజీ మంత్రి యశ్వంత్ […] The post రాష్ట్రపతి బరిలో ముర్ము, సిన్హా first appeared on విశాలాంధ్ర .
పీఎం మోడీ షెడ్యూల్ ఫిక్స్.. ఏ సమయంలో ఎక్కడ ఉంటారంటే..?
జూలై 2, 3 తేదీల్లో బీజేపీ నిర్వహించనున్న జాతీయ కార్యవర్గ సమావేశాలు, భారీ బహిరంగ సభకు సంబంధించి ప్రధాని మోదీ షెడ్యూల్ ఖారరైంది.
కార్యకర్త ఇంట్లో భోజనం చేసిన జార్ఖండ్ ఎంపీ దీపక్ ప్రకాష్
దిశ కొండపాక: ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ విజయ సంకల్ప సభ జూలై 3 వ తారీకు సికింద్రాబాద్లోని పరేడ్ గ్రౌండ్ లో జరగనున్న కార్యక్రమానికి సంబంధించి తెలంగాణలో ఉన్న ప్రతి నియోజకవర్గానికి జాతీయ స్థాయి నేతలు ఇంచార్జ్ గా నియమించారు.
Maharashtra political: మహారాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా ఏక్నాథ్ షిండే, డిప్యూటీ సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్ ప్రమాణ స్వీకారం చేయడంపై నేషలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) చీఫ్ శరద్ పవార్ స్పందించారు. డిప్యూటీ సీఎం పదవిపై దేవేంద్ర ఫడ్నవిస్ సంతోషంగా లేరని, అతని ముఖంలో ఆ విషయం కనిపిస్తుందని అన్నారు. ఏక్నాథ్ షిండే సీఎం ప్రమాణస్వీకారం చేసిన తరువాత.. శరద్ పవార్ మీడియాతో మాట్లాడారు. బీజేపీలో.. ఢిల్లీ లేదా నాగ్పూర్ నుండి ఆర్డర్ వచ్చిన తర్వాత - అది ఎటువంటి రాజీ లేకుండా అనుసరిస్తుందేనని అన్నారు. షిండేతో కలిసి అస్సాంలోని గౌహతికి వెళ్లిన రెబల్ ఎమ్మెల్యేలంతా.. షిండేకు డిప్యూటీ సీఎం పదవి వస్తుందన్న ఆశతో ఉన్నారని, కానీ, బీజేపీ ఊహించని విధంగా.. ఏకంగా సీఎం పదవిని ఆఫర్ చేస్తుందని.. షిండే కూడా ఈ విషయాన్ని ఊహించి ఉండరని శరద్ పవార్ అన్నారు. మహారాష్ట్ర సీఎంగా షిండేను ప్రకటించిన తరువాత.. తాను కొత్త ప్రభుత్వంలో చేరబోనని, బయటి నుంచి మద్దతు ఇస్తానని ఫడ్నవీస్ ప్రకటించిన విషయాన్ని శరద్ పవార్ గుర్తు చేశారు. కానీ అధిష్టానం ఆదేశాల మేరకు డిప్యూటీ సీఎంగా పదవి చేపట్టారని అన్నారు. ప్రధానంగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఒత్తిడితో ఫడ్నవీస్ డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారని చెప్పారు. రెండు పర్యాయాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన ఫడ్నవీస్.. మళ్లీ సీఎం కావాలని ఆశించి భంగపడి చివరకు అసంతృప్తితో డిప్యూటీ సీఎం పదవీతో సరిపెట్టుకోవాల్సి వచ్చిందని అన్నారు. ఆయనకు డిప్యూటీ సీఎం పదవి చేపట్టడం ఎంత మాత్రం ఇష్టం లేదని, అందుకే.. మొదట నూతన ప్రభుత్వంలో తాను భాగస్వామ్యం కాలేనని ప్రకటించారని, కానీ.. బీజేపీ అధిష్ఠానం ఒత్తిడికి తలొగ్గిన ఫడ్నవీస్ చివరి క్షణంలో డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారని ఎద్దేవా చేశారు. ఉద్ధవ్ ఠాక్రే, శివసేన భవిష్యత్తు గురించి పవార్ మాట్లాడుతూ.. శివసేన గతంలోనూ అనేక తిరుగుబాటులను ఎదుర్కొని, తిరిగి పోరాడిందని అన్నారు. శివసేన అంతమైందని తాను అనుకోవడం లేదనీ, గతంలో ఛగన్ భుజ్బల్ తిరుగుబాటు చేశారు. కానీ, అతను, అతని మద్దతుదారులు తరువాత ఎన్నికల్లో ఓడిపోయారు. ఆ తర్వాత తిరుగుబాటు చేసిన నారాయణ్ రాణే కూడా ఓటమిని చవిచూశాడని తెలిపారు. శివసేనలో అనేక తిరుగుబాట్లు జరిగాయని.. ప్రజలు వారికి సరైన బుద్ది చెప్పారని ఆయన అన్నారు. తిరుగుబాటు మధ్య థాకరే పక్షాన నిలిచిన ఎన్సిపి చీఫ్.. నూతనంగా సీఎం బాధ్యతలు చేపట్టిన షిండేకు అభినందనలు తెలిపారు. అతని పాలనలో మహారాష్ట్ర ప్రయోజనాలు కాపాడబడతాయని తాను ఆశిస్తున్నానని అన్నారు. “మహారాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా ఎన్నికైనందుకు శ్రీ ఏక్నాథ్ షిండేకి అభినందనలు! ఆయన మహారాష్ట్ర ప్రయోజనాలను పరిరక్షిస్తారని నేను హృదయపూర్వకంగా ఆశిస్తున్నాను' అని పవార్ ట్వీట్ చేశారు.
బీజేపీ, టీఆర్ఎస్ బిల్లా.. రంగా సినిమాను చూపిస్తున్నారు
దిశ, తెలంగాణ బ్యూరో : బీజేపీ విలువలు లేని రాజకీయం చేస్తుందని, ఛండాలమైన రాజకీయాలు చేస్తుందని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి విమర్శించారు.
ఢిల్లీలో ప్రత్యేక అధికార ప్రతినిధిగా మందా జగన్నాథం
దిశ ప్రతినిధి, మహబూబ్ నగర్ : ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక అధికార ప్రతినిధిగా మాజీ ఎంపీ మందా జగన్నాథం గురువారం నియమితులు అయ్యారు.
విజయ్ సంకల్ప్ సభలో నాలుగు వేదికలు.. కింద కూర్చునే వారి లిస్ట్లో మోడీ
సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో 3వ తేదీన నిర్వహించనున్న విజయ్ సంకల్ప సభను బీజేపీ రాష్ట్ర నాయకత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.
మెక్కెఫీన్ ప్రచారాన్ని ప్రారంభించిన బ్రాండ్ అంబాసిడర్ అలియా భట్..
న్యూఢిల్లీ: మెక్కెఫిన్, భారతదేశపు మొట్టమొదటి కెఫిన్ కలిగిన వ్యక్తిగత సంరక్షణ బ్రాండ్, వారి అత్యధికంగా అమ్ముడవుతున్న కాఫీ బాడీ స్క్రబ్ మరియు కాఫీ బాడీ వాష్ల కోసం ఈ తాజా ప్రచారాన్ని ప్రారంభించింది. భారతదేశం యొక్క అత్యంత ఇష్టపడే మిలీనియల్ స్టార్ -అలియా భట్ నటించిన, ఆహ్లాదకరమైన ప్రచారం మీ రోజువారీ షవర్ ను కాఫీ షవర్ డేట్ గా మార్చడాన్ని లక్ష్యంగా పెట్టుకుంది. వారి తాజా కెఫినేటర్ అలియా భట్ మాటల్లో, “మీరు తీసుకునే ప్రతి […] The post మెక్కెఫీన్ ప్రచారాన్ని ప్రారంభించిన బ్రాండ్ అంబాసిడర్ అలియా భట్.. appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News .
రెవెన్యూ సిబ్బందిపై భూ మాఫియా దాడి..
దిశ, కోరుట్ల : ఆక్రమణకు గురవుతున్న ప్రభుత్వ భూములను - Occupiers attack officers in Koratla
లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన రెవెన్యూ అధికారులు
దిశ ప్రతినిధి, నిజామాబాద్ : అక్రమ మొరం, ఇసుక తవ్వకాలు చేసి - Revenue officers caught by ACB while taking bribe
తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా సమావేశ ప్రాంగణాలకు పేర్లు ఫిక్స్
దిశ, తెలంగాణ బ్యూరో : బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు అన్ని ఏర్పాట్లు శ్రేణులు ఒక్కొక్కటిగా పూర్తిచేస్తున్నాయి.
జులై 5న పాఠశాలల బంద్కు ఏబీవీపీ పిలుపు..
హైదరాబాద్, ఆంధ్రప్రభ: తెలంగాణలో సర్కారు స్కూళ్లను నిర్వీర్యం చేస్తూ ప్రైవేట్ కార్పొరేట్ శక్తుల ఆగడాలను ప్రోత్సహిస్తున్న టీఆర్ఎస్ ప్రభుత్వ వైఖరికి నిరసిస్తూ జులై 5న తెలంగాణలో పాఠశాలల బంద్కు ఏబీవీపీ రాష్ట్ర శాఖ పిలుపునిచ్చింది. మన ఊరు-మన బడి కార్యక్రమం ద్వారా పాఠశాల విద్యను బలోపేతం చేస్తామని చెప్పి, విద్యా సంవత్సరం ప్రారంభమైనా విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్స్ పంపిణీ చేయలేదని రాష్ట్ర కార్యదర్శి ప్రవీణ్ రెడ్డి ఆరోపించారు. కార్పొరేట్ ఫీజుల దోపిడీ నియంత్రించి ఫీజు నియంత్రణ చట్టం […]
2014 నుంచి ప్రభుత్వాలను కూల్చడంపైనే బీజేపీ దృష్టి : ఎంపీ జైరాం రమేష్
న్యూఢిల్లీ: కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీ, ఏఐసీసీ జనరల్ సెక్రటరీ జైరాం రమేష్ కీలక వ్యాఖ్యలు చేశారు.
నిజమైన దొర మోడీనే.. బండి సంజయ్ ఎవడు.. రేవంత్ రెడ్డి ఎవడు : కేటీఆర్
‘‘బీజేపీ రెండు రోజుల సర్కస్ వస్తుంది. బీజేపీ వాళ్లు చెప్పేవన్నీ పచ్చి అబద్ధాలు. ఒక్కో నియోజక వర్గానికి ఒక్కో బీజేపీ సిపాయి వస్తాడట. రానివ్వండి.
చిరంజీవితో కృష్ణవంశీ సరికొత్త ప్రయోగం, కొత్త అవతారం ఎత్తబోతున్న మెగాస్టార్
టాలీవుడ్ సీనియర్, టాలెంటెడ్ డైరెక్టర్ కృష్ణవంశీ మెగాస్టార్ చిరంజీవితో ప్రయోగానికి రెడీ అయ్యాడు. చాలా కాలం తరువాత కృష్ణ వంశీ తెరకెక్కిస్తున్న సినిమా రంగమార్తాండ . ఈ రంగమార్తాండ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి కూడా భాగం చేయబోొతున్నాడు స్టార్ డైరెక్టర్. అయితే మెగాస్టార్ చిరంజీవి వాయిస్ ను ఈ సినిమాకు వాడుకోబోతున్నాడని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు గతంలో కూడా ఈ విషయంలో బయటకు వచ్చింది. అతయితే . ఈ చిత్రానికి వాయిస్ ఓవర్ అందించబోతున్న మెగాస్టార్ కు ఓ టాస్క్ కూడా ఇవ్వబోతున్నాడట కృష్ణ వంశీ. మెగాస్టార్ ఇతర హీరోల సినిమాలకు వాయిస్ ఓవర్ ఇవ్వడం కొత్తదేమీ కాదు. రీసెంట్ గా బాలీవుడ్ మూవీ బ్రహ్మాస్త్రా తెలుగు వర్షన్ టీజర్ కు కూడా చిరంజీవి గాత్ర దానం చేశారు. గతంలో కూడా చాలా సినిమాలకు ఇంట్రోలు ఇచ్చారు. రకరకాల సందర్భాల్లో వాయిస్ తో పాటు పాటల కూడా పాడారు. అయితే ఈ సారి మాత్రం చిరు రంగమార్తాండ సినిమాతో అటు ఫ్యాన్స్ కు.. ఇటు ఆడియెన్స్ కు కొత్త ఫీలింగ్ ఇవ్వబోతున్నాడని ఫిలింనగర్ సర్కిల్ టాక్. చిరంజీవి వాయిస్ తో కృష్ణ వంశీ కొత్త ప్రయోగం చేస్తున్నాడట. వాయిస్ ఓవర్ టైమ్ లో తెలుగు కవిత్వం పఠించనున్నాడట చిరంజీవి. రెగ్యులర్ వాయిస్ ఓవర్ కంటే కొత్తగా..మరింత ప్రభావవంతంగా ఉండేలా, కథలోని భావోద్వేగపూరితమైన లోతులను సృశించేలా చిరు వాయిస్ ఓవర్ ఉండబోతుందని సమాచారం. కృష్ణవంశీ తాను చేయబోయే ఈ కొత్త ప్రయోగం ప్రేక్షకులకు సరికొత్త అనుభూతి కలిగించడం ఖాయమని ధీమాగా ఉన్నాడట. అంతే కాదు మెగాస్టార్ తో సాధారణంగా వాయిస్ చేయిస్తే ఏం బాగుంటుంది. ఇలా కొత్తగా ఉంటే.. అటు మెగా ఫ్యాన్స్ కూడా ఈ సినిమాపై ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఆ రకంగా సినిమాకు పబ్లిసిటీ కూడా అవుతుంది.చాలా కాలంగా ఫెయిల్యూర్స్ లో ఉన్న కృష్ణ వంశీ.. ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలని ప్లాన్ చేస్తున్నాడు. అందుకే చాలా వరకూ కొత్తగా ఆలోచిస్తున్నాడు. ఇక ఈ మూవీకి మ్యూజిక్ మ్యాస్ట్రో ఇళయరాజా మ్యూజిక్ అందిస్తున్నాడు. ఆయన ఈ సినిమాకు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించిన వీడియోలు సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకున్నాడు. ఈ సినిమాలో ప్రకాశ్ రాజ్, రమ్యకృష్ణ, అనసూయ భరద్వాజ్, బ్రహ్మానందం, శివాత్మిక రాజశేఖర్, రాహుల్ సిప్లిగంజ్ ఇలా చాలా మంది సీనియర్ నటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
తెలంగాణకు మోడీ.. యాదమ్మను పిలిపించిన బండి సంజయ్, అతిథుల కోసం స్పెషల్ మెనూ
బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలను పురస్కరించుకుని ఆ పార్టీ రాష్ట్ర నేతలు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రధాని మోడీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర మంత్రులు, రాష్ట్రాల ముఖ్యమంత్రులు, బీజేపీ జాతీయ నాయకులు హైదరాబాద్ కు తరలివస్తుండటంతో అందుకు తగ్గట్లుగానే ఏర్పాట్లు చేస్తున్నాయి. ముఖ్యంగా అతిథులకు తెలంగాణ రుచులను వడ్డించనున్నారు. ఇందుకోసం కరీంనగర్ జిల్లాకు చెందిన పాకశాస్త్ర నిపుణురాలు యాదమ్మను పిలిపించారు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్. గత 29 సంవత్సరాలుగా వంటలు చేయడంలో మంచి ప్రావీణ్యాన్ని సంపాదించిన యాదమ్మ స్వగ్రామం సిద్ధిపేట జిల్లా హుస్నాబాద్ మండలం గౌరవెల్లి. 15 ఏళ్లకే పెళ్లి కావడంతో అత్తారిల్లు కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం కొండాపూర్ కు వచ్చేసి అక్కడే స్థిరపడ్డారు. ఈ నేపథ్యంలో మంకమ్మతోటలో వెంకన్న అనే వ్యక్తి దగ్గర వంటలు చేయడం నేర్చుకుంది. వెజ్, నాన్ వెజ్ వంటకాలు చేయడంలో యాదమ్మ స్పెషలిస్ట్. కరీంనగర్ జిల్లా , ఆ చుట్టుపక్కల ఎంతో పేరు తెచ్చుకున్న యాదమ్మ.. ఇప్పుడు వీఐపీ చెఫ్ గా మారిపోయారు. టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన కార్యక్రమాలతో పాటు రాజకీయ నేతల ఇళ్లల్లో జరిగే పలు వేడుకలకు యాదమ్మ వంటలు చేసేవారు. అలా ఆమె పేరు రాజకీయ వర్గాల్లోనూ మారుమోగింది. ALso Read: ప్రధాని మోదీకి తెలంగాణ వంటల రుచి చూపించనున్నది ఈమే... ఎవరీ యాదమ్మ? బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ నిర్వహించే సామూహిక కార్యక్రమాలకు యాదమ్మ చేతి వంటలనే రుచి చూపిస్తారు. చైతన్యపురిలోని మహాశక్తి ఆలయంలో పర్వదినాల సందర్భంగా ఏర్పాటు చేసే సామూహిక భోజన కార్యక్రామానికి కూడా యాదమ్మ వంటలు చేస్తుంటారు. అలాంటిది ఇప్పుడు ఏకంగా హైదరాబాద్ లో జరిగే బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లోనూ అతిథులకు ఆమె చేతి రుచిని చూపించనున్నారు. ఈ మేరకు బండి సంజయ్ ఆమెను హైదరాబాద్ కు రప్పించుకున్నారు. కొన్ని వంటకాలను చేయించుకున్న బండి సంజయ్ సూచనలు ఇచ్చారు. ఏకంగా దేశ ప్రధానికి తన చేతులతో చేసిన వంటకాలను రుచి చూపించనుండటంతో యాదమ్మ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సమావేశాల సందర్భంగా పులిహోర, పప్పు అన్నం, దద్దోజనం, బగార వంటి వంటలు, గంగవాయిలి కూర పప్పు, పచ్చిపులుసు, సాంబారు, గుత్తి వంకాయ కూ, సకినాలు, సర్వపిండి, అరిసెలు, భక్షాలు, పాయసం, పప్పుగారెలు వంటి వటకాలను చేస్తామని యాదమ్మ తెలిపారు.
శతాబ్ది రైలు ప్రయాణికుడికి రైల్వే షాక్..
న్యూఢిల్లీ: రైల్వే అంటేనే సామాన్యుడికి అందుబాటులో ఉండే రవాణా సాధనం.
డైకిన్తో నైపుణ్యాభివృద్ధి సంస్థ ఒప్పందం.. డిప్లమో విద్యార్థులకు 500 ఉద్యోగాలు
అమరావతి, ఆంధ్రప్రభ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణభివృద్ధి సంస్థ డైకిన్ తో ఒప్పందం కుదుర్చుకుంది. 75 శాతం స్థానిక యువతకు ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యంగా ఏపీ నైపుణ్య అభివృద్ధి సంస్థ ఎండి సత్యనారాయణ సమక్షంలో డైకిన్ సంస్థ ప్రతినిధులు గురువారం అవగాహనకు వచ్చారు. ఈ సందర్భంగా ఆ సంస్థ ప్రతినిధులు మాట్లాడుతూ 2020 మరియు 21 డిప్లమా పూర్తి చేసుకున్న విద్యార్థులకు తమ సంస్థలో 500 ఉద్యోగాలు కల్పిస్తామని తెలియజేశారు. వారికి తమ సంస్థలో శిక్షణ ఇచ్చి సంవత్సరానికి […]
RBI: క్రిప్టో కరెన్సీలపై ఆర్బీఐ గవర్నర్ సంచలన వ్యాఖ్యలు, క్రిప్టోలతో ఆర్థిక భద్రతకు ముప్పు...
రిజర్వ్ బ్యాంకు గవర్నర్ శక్తికాంత దాస్ క్రిప్టో కరెన్సీలపై కీలక వ్యాఖ్యలు చేశారు. దేశ భద్రతకు క్రిప్టో కరెన్సీలు స్పష్టమైన ముప్పు అని ఆయన అన్నారు. దీనిపై కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. దేశంలో ఆర్థిక భద్రతకు క్రిప్టోకరెన్సీ మంచిది కాదని, భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) గవర్నర్ శక్తికాంత దాస్ మరోసారి పేర్కొన్నారు. అంతే కాదు క్రిప్టో కరెన్సీల ద్వారా స్పష్టమైన ముప్పు ఉందని ఆయన అన్నారు. ఈ సందర్భంగా క్రిప్టో కరెన్సీలతో ఆర్థిక వ్యవస్థకు పెరుగుతున్న ముప్పు నేపథ్యంలో అధికారులచే కఠినమైన విధానం రూపొందించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. క్రిప్టోకరెన్సీలపై శక్తికాంత్ దాస్ మరోసారి హెచ్చరించారు. క్రిప్టోకరెన్సీల వల్ల స్పష్టమైన ప్రమాదం ఉందని దాస్ చెప్పారు. సరియైన పద్ధతి లేకుండానే ఒక ఆస్తి విలువను ఊహాజనితంగా నిర్ధారించడం, జూదం వంటిదే అని ఆయన అన్నారు. వివిధ వాటాదారులు మరియు సంస్థల నుండి ఇన్పుట్లను సేకరించిన తర్వాత క్రిప్టోకరెన్సీలపై సరైన వైఖరిని ఖరారు చేసే ప్రక్రియలో ప్రభుత్వం ఉందని పేర్కొన్నారు. ఇదిలా ఉంటే క్రిప్టోకరెన్సీల గురించి భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) నిరంతరం ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఫైనాన్షియల్ స్టెబిలిటీ రిపోర్ట్ (ఎఫ్ఎస్ఆర్) యొక్క 25వ సంచికకు ముందుమాటలో, ఆర్థిక వ్యవస్థ పెరుగుతున్న డిజిటల్గా మారుతున్నందున, సైబర్ ప్రమాదాలు పెరుగుతున్నాయని, ప్రత్యేక శ్రద్ధ అవసరమని దాస్ అన్నారు. ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు, భౌగోళిక రాజకీయ ప్రభావంతో తలెత్తే యుద్ధాలను వ్యూహాత్మకంగా ఎదుర్కోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. అంతేకాదు అనుకోని ఉపద్రవాలను, ప్రమాదాలను స్పృహతో ఎదుర్కోవాల్సిన అవసరం ఉందని, అయితే భారత ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతం కరోనా అనంతరం పునరుజ్జీవన బాటలో ఉందని ఆర్బిఐ పేర్కొంది. ఫైనాన్షియల్ స్టెబిలిటీ రిపోర్ట్ (ఎఫ్ఎస్ఆర్) నివేదిక ప్రకారం కోవిడ్ తర్వాత భారత ఆర్థిక వ్యవస్థ అనేక సవాళ్లు ఎదుర్కొంటున్నప్పటికీ, ప్రస్తుతం పునరుజ్జీవన మార్గంలో ఉందని. అయితే ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు, క్రూడాయిల్ ధరల పెరుగుదల, రష్యా ఉక్రెయిన్ యుద్ధం ప్రభావాల కారణంగా, పరిస్థితిని జాగ్రత్తగా నిర్వహించడం, దగ్గరగా పర్యవేక్షించడం అవసరం. ఉందని నివేదికలో పేర్కొన్నారు. రష్యా, ఉక్రెయిన్ యుద్ధం, నిరంతర అధిక ద్రవ్యోల్బణం, COVID-19 మహమ్మారి వేవ్ లను ఎదుర్కోవటానికి సెంట్రల్ బ్యాంకులు తీసుకున్న ద్రవ్య చర్యల కారణంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ దృక్పథం అనిశ్చితంగా ఉందని నివేదిక పేర్కొంది. బ్యాంకింగ్ రంగంపై RBI నివేదిక ప్రకారం షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంకుల (SCBలు) మూలధనానికి రిస్క్-వెయిటెడ్ అసెట్ రేషియో (CRAR) మార్చి 2022 నాటికి వాటి స్థూల నిరర్థక ఆస్తులు (GNPA) నిష్పత్తి 16.7 శాతానికి చేరుకుంది. ఆరేళ్ల కనిష్ట స్థాయి 5.9 శాతానికి పడిపోయింది. నివేదిక ప్రకారం, తీవ్రమైన ఒత్తిడి పరిస్థితులలో కూడా షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంకుల SCBలు కనీస మూలధన అవసరాలకు కట్టుబడి ఉండగలవని క్రెడిట్ రిస్క్ కోసం సమగ్ర ఒత్తిడి పరీక్ష నివేదికలు సూచిస్తున్నాయి.
హైదరాబాద్, ఆంధ్రప్రభ: టీఎస్ టెట్ ఫలితాలు ఈ రోజు విడుదల కానున్నాయి. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఈరోజు ఉదయం 11.30 గంటలకు టెట్ ఫలితాలను విడుదల చేయనున్నారు. అభ్యర్థులు ఫలితాల కోసం టీఎస్ టెట్ అధికారిక వెబ్ సైట్ను సంప్రదించొచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా జూన్ 12న టెట్ పేపర్-1, పేపర్-2 పరీక్షను నిర్వహించిన సంగతి తెలిసిందే. ప్రశ్నపత్రాల్లో దొర్లిన తప్పులకు టెట్ ఫైనల్ కీ ద్వారా అభ్యర్థులకు అదనపు మార్కులు కలపనున్నారు. లోకల్ టు […]
దారుణం.. మైనర్ బాలికపై సంవత్సరం నుంచి..
దిశ, రాజపేట : పొట్ట కూటి కోసం కూలి పనికి వచ్చిన ఓ మైనర్ బాలికను - A minor girl was raped in Rajpet mandal
వియత్నం వార్.. కాలిపోయిన చిన్నారి శరీరం.. 50 ఏళ్ల తర్వాత!
అమెరికా: 50 ఏళ్ల క్రితం వియత్నాంలోని నాపామ్లో యూఎస్ ఫైటర్స్ జెట్ బాంబును వేసింది.
పురుగుల మందు తాగి రైతు ఆత్మహత్య…
పెద్దతిప్ప సముద్రం, (కడప) ప్రభ న్యూస్: పురుగుల మందు తాగి రైతు చంద్రశేఖర్ రెడ్డి ఆత్మహత్య చేసుకున్న సంఘటన పీటీ ఎం మండలంలో గురువారం చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి… పెద్ద తిప్ప సముద్రం మండలంలోని మల్లెల గ్రామానికి చెందిన ఎం. జయనారాయణ రెడ్డి కుమారుడు రైతు చంద్రశేఖర్ రెడ్డి(34) కడుపునొప్పి తాళలేక తమ పొలం వద్ద పురుగుల మందు తాగి బుధవారం ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాడు. కుటుబ సభ్యులు గమనించి బాధితుని చికిత్సల […]
తెలుగు వైద్యులకు జాతీయస్థాయి గుర్తింపు.. ఇన్స్పైరింగ్ డాక్టర్స్గా విష్ణున్ రావు, విజయ్ కుమార్
న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: కోవిడ్-19 మహమ్మారి ప్రపంచాన్ని చుట్టుముట్టి ఉక్కిరిబిక్కిరి చేస్తున్న సమయంలో ప్రజల ప్రాణాలు కాపాడేందుకు విశేష కృషి చేసిన ఇద్దరు తెలుగు వైద్యులకు జాతీయస్థాయిలో గుర్తింపు లభించింది. ఓ ఆంగ్ల దినపత్రిక నిర్వహించిన ‘డాక్టర్స్ డే – ఇన్స్పైరింగ్ డాక్టర్స్’ కార్యక్రమంలో ‘కోవిడ్ ఫ్రంట్లైన్ వారియర్స్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ పల్మనాలజీ’ విభాగంలో తెలంగాణ నుంచి శ్వాస హాస్పిటల్ చైర్మన్ డా. విష్ణున్ రావు వీరపనేని, డా. ఆర్ విజయ్ కుమార్ అవార్డు అందుకున్నారు. […]
జడ్పీ చైర్మన్లు, ఎంపీపీలకు గుడ్ చెప్పిన మంత్రి ఎర్రబెల్లి
స్థానిక సంస్థల్లో చెక్పవర్ మారనుంది. జిల్లా స్థాయిలో జడ్పీ చైర్మన్లు, మండల స్థాయిలో ఎంపీపీలకు చెక్ పవర్ ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు గురువారం ప్రకటించారు.
జాతీయ కార్యవర్గ సమావేశాల వేళ మోడీకి షాక్.. టీఆర్ఎస్ లోకి నలుగురు బీజేపీ కార్పోరేటర్లు
బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు (bjp national executive meeting) ప్రధాని మోడీ (narendra modi) , అమిత్ షా (amit shah) , జేపీ నడ్డా వంటి అతిరత మహారథులు హైదరాబాద్ కు వస్తున్న వేళ.. తెలంగాణలో ఆ పార్టీకి షాకిచ్చింది టీఆర్ఎస్. జీహెచ్ఎంసీ పరిధిలోని నలుగురు బీజేపీ కార్పోరేటర్లు, తాండూరు మున్సిపల్ బీజేపీ ఫ్లోర్ లీడర్ గురువారం కేటీఆర్ సమక్షంలో గులాబీ తీర్ధం పుచ్చుకున్నారు. కొద్దిరోజుల క్రితం జీహెచ్ఎంసీ పరిధిలోని బీజేపీ కార్పోరేటర్లతో ప్రధాని మోడీ ప్రత్యేకంగా సమావేశమైన సంగతి తెలిసిందే. పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు కృషి చేయాలని ఆయన సూచించారు. ఈ నేపథ్యంలో వీరంతా టీఆర్ఎస్ గూటికి చేరడం తెలంగాణ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. హస్తినాపురం కార్పొరేటర్ బానోతు సుజాత నాయక్, రాజేంద్రనగర్ కార్పొరేటర్ పొడవు అర్చన ప్రకాష్, జూబ్లీహిల్స్ కార్పొరేటర్ డేరంగుల వెంకటేష్, అడిక్ మెట్ కార్పొరేటర్ సునిత ప్రకాష్ గౌడ్, తాండూరు మున్సిపల్ బీజేపీ ఫ్లోర్ లీడర్ సింధూజ గౌడ్, కౌన్సిలర్ ఆసిఫ్ టీఆర్ఎస్ లో చేరగా కేటీఆర్ కండువా కప్పి వారిని ఆహ్వానించారు. Also Read: జూలై 2న యశ్వంత్ సిన్హా హైద్రాబాద్ కు రాక: మంత్రులు, ఎమ్మెల్యేలతో కేటీఆర్ భేటీ మరోవైపు.. హైదరాబాద్ లో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల నేపథ్యంలో టీఆర్ఎస్- బీజేపీ వర్గాల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. తాజాగా టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ బీజేపీపై మండిపడ్డారు. గురువారం తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడిన ఆయన జాబ్ సెక్యూరిటీ అడిగితే సెక్యూరిటీ గార్డ్ లుగా మారుస్తారా అంటూ ఫైరయ్యారు. మోడీ చెప్పిన నల్లధనం ఎక్కడికి పోయిందని కేటీఆర్ ప్రశ్నించారు. బైబై మోడీ అని చెప్పాల్సిన సమయం వచ్చిందని ఆయన దుయ్యబట్టారు. హైదరాబాద్ లో రెండు రోజుల పాటు బీజేపీ సర్కస్ నడవబోతోందంటూ కేటీఆర్ సెటైర్లు వేశారు. ఎనిమిదేళ్ల కేసీఆర్ పాలన... మోడీ పరిపాలనను పోల్చి చూడాలని ఆయన సూచించారు. తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం చేసిందేమి లేదని.. తాము చేసిన అభివృద్ధి పనుల గురించి చెప్పమంటే ఎంతైనా చెబుతామని, కేంద్రం చేసిన పని ఒక్కటైనా వుందా అని కేటీఆర్ నిలదీశారు. టూరిస్టులు వస్తారు.. పోతారని, వాళ్లు అబద్ధాలు మాత్రమే చెబుతారంటూ దుయ్యబట్టారు. అప్పట్లో గ్యాస్ ధర పెంపుకు సంబంధించి నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ ను దద్దమ్మ అన్నారని.. మరి ఇప్పుడు రూ.1,050కి చేరిందని కేటీఆర్ విమర్శించారు. స్విస్ బ్యాంకుల్లో మూలుగుతున్న నల్లధనం వెనక్కి తీసుకువచ్చే పనులు ఏమయ్యాయని ఆయన ప్రశ్నించారు.
ప్రస్తుతం కపూర్స్ ఫ్యామిలీ సంతోషంలో మునిగిపోయారు. పెళ్ళైన రెండు నెలలకే కొత్త కోడలు ఆలియా భట్ ప్రెగ్నెంట్ అని తెలియడంతో.. రణ్ భీర్ దంపతులతో పాటు అంతా పండగచేసుకుంటున్నారు. అంతా బాగానే ఉంది కాని.. ఒక్క విషయంలో మాత్రం అప్ సెట్ అయ్యిందట ఆలియా భట్.. ఇంకీ ఏంటా విషయం..? రెండు రోజుల క్రితం తన ప్రెగ్నెన్సీని ప్రకటించిస్తూ..సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది బాలీవుడ్ హీరోయిన్ అలియాభట్ . ఈ విషయం తెలియగానే బాలీవుడ్ ప్రముఖులతో పాటు.. హాలీవుడ్ నుంచి కూడా వరుసగా శుభాకాంక్షలు అందాయి. ఈ ఇద్దరు స్టార్స్ ఫ్యాన్స్ అయితే విషయం తెలిసిన వెంటనే పండగ చేసుకున్నారు. పెళ్ళైన రెండున్నర ప్రెగ్నెంట్ అయిన స్టార్ హీరోయిన్ ను .. ఈ హ్యాపీ మూమెంట్స్లో ఒక వార్త చికాకు పెట్టింది. హ్యాపీ మూడ్ లో ఉన్న ఆమెకు కోపం తెప్పించింది. వెంటనే సోషల్ మీడియాలో ఈ విషయంపై స్పందించింది.. కాదు కాదు ఫైర్ అయ్యింది. అలియాభట్ ప్రెగ్నెన్సీ నేపథ్యంలో ఆమె నటిస్తున్న సినిమాలు అన్ని ఆగిపోయే అవకాశాలున్నాయని ప్రెగ్నెంట్ గా ఉండి ఆమె సినిమాల్లో నటించలేదని.. దాంతో ఆమె సైన్ చేసిన సినిమాలు ఆగిపోవల్సిందే అంటూ రకరకాల కథనాలు అటు మిడియాలో, ఇటు సోషల్ మీడియాలో వరుసగా వచ్చాయి. అంతే కాదు ప్రస్తుతం పారెన్ లో ఉన్న ఆమెను రణ్ బీర్ కపూర్ త్వరలోనే లండన్కు వెళ్లి అలియాభట్ ను సేఫ్ గా ఇండియాకు తీసుకు రాబోతున్నాడంటూ రకరకాల కథనాలతో పాటు, కొందరు వెటకారంగా ట్రోల్స్ చేస్తూ వచ్చారు. అయితే ఈ వార్తలతో బాగా అప్సెట్ అయింది అలియాభట్. సోషల్ మీడియా ద్వారా తన ఆవేదనను తెలియజేసింది. మీ రేటింగ్స్ కోసం ఏది పడితే అది ఎలా రాస్తారు. ఎవరూ ఎవరినీ పికప్ చేసుకోవాల్సిన అవసరం లేదు. నేను మహిళను, మనిషిని ..పార్శిల్ను కాదు ఎవరో వచ్చి జాగ్రత్తగా ఎత్తుకెళ్ళడానికి అని ఇన్ స్టాగ్రామ్ స్టోరీస్లో రాసుకొచ్చింది. నాకు విశ్రాంతి అవసరం లేదు.. ఈ విషయంలో నాకు డాక్టర్ సర్టిఫికేషన్ కూడా ఉంటుందని మీరంతా తెలుసుకోవడం మంచిది. షూటింగ్స్ విషయంలో నాకు ఎటువంటి ఇబ్బంది లేదు. నా కెరీర్ అయిపోయినట్టు ఊహించుకోకండీ.. ఇది 2022వ సంవత్సరం... ఇప్పుడైనా మనం ఈ పాత ఆలోచనా విధానం నుండి బయటపడగలమా..? నా షూటింగ్.. నా షాట్స్ రెడీగా ఉన్నాయి.. నేను వెళ్ళి షూటింగ్ లో జాయిన్ అవ్వడమే తరువాయి అంటూ రాసుకొచ్చింది. ఈ ఏడాది ఆర్ఆర్ఆర్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న ఆలియా భట్.. ఆర్ఆర్ఆర్ లో సీత పాత్రలో మెరిసింది. ఇదే ఏడాది రణ్బీర్ కపూర్ ను పెళ్ళాడిన ఆలియా... అతనితో నటిస్తోన్న బ్రహ్మాస్త్ర సెప్టెంబర్ 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ ఏడాదే ప్రెగ్నెంట్ కూడా అయ్యింది. వరుసగా గుడ్ న్యూస్ వింటోన్న ఆలియా భట్ ఖాతాలో.. మూడు సినిమాలు ఉండగా.. డార్లింగ్స్ మూవీ షూటింగ్ పూర్తి చేసుకుంది. ఇక మరో రెండు సినిమలు బ్యాలెన్స్ ఉన్నాయి.
టీ20, వన్డేలకు కెప్టెన్గా జోస్ బట్లర్
టీ20, వన్డేలకు కెప్టెన్గా జోస్ బట్లర్..Jos Buttler appointed as England ODI and T20 captain
ఈనెల 11 నుంచి ఇంటర్ ఫస్ట్ ఇయర్ తరగతులు
హైదరాబాద్, ఆంధ్రప్రభ: ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్ధులకు ఈనెల 11వ తేదీ నుంచి తరగతులు ప్రారంభం కానున్నాయి. గురువారం పదో తరగతి ఫలితాలను ప్రకటించిన నేపథ్యంలో ఇంటర్ మొదటి సంవత్సరంలో ప్రవేశానికి అడ్మిషన్లు చేపట్టనున్నారు. ఫస్ట్ ఫేజ్ అడ్మిషన్ల ప్రక్రియను ఈరోజు నుంచి చేపట్టనున్నట్లు బోర్డు అధికారులు తెలిపారు. సెప్టెంబర్ 17 వరకు అడ్మిషన్ల ప్రక్రియను పూర్తి చేయాలని ప్రభుత్వ, ప్రైవేట్, సోషల్ వెల్ఫేర్, రెసిడెన్షియల్ కళాశాలల యాజమాన్యాలకు ఆదేశించారు. రిజర్వేషన్ల వారీగా సీట్లను కేటాయించాలని సూచించారు. […]
మెరిట్ స్టూడెంట్స్కు ఫీజులో రాయితీ ఇస్తాం.. ఆల్ఫోర్స్ అధినేత వెల్లడి
దిశ ప్రతినిధి, కరీంనగర్: పదవ తరగతి ఫలితాల్లో రాష్ట్రంలోనే అత్యధిక 10 జీపీఏలతో అల్ఫోర్స్ విద్యార్థులు ప్రతిభ కనబర్చారు.
హైదరాబాద్లో హ్యాండ్బాల్ అకాడమీ.. వెల్లడించిన జగనమోహన్ రావు
హైదరాబాద్: ”రాష్ట్ర ప్రభుత్వ అండదండలతో ఇంటర్నేషనల్ హ్యాండ్బాల్ సంఘం, ఆసియా హ్యాండ్బాల్ అసోసియేషన్ సహకారంతో హైదరాబాద్లో త్వరలో ఒక అంతర్జాతీయ స్థాయి హ్యాండ్బాల్ అకాడమీని నెలకొల్పేందుకు కృషి చేస్తున్నాం. దీనికి అనుబంధంగా దేశంలోని ప్రధాన నగరాల్లో కొన్ని ఫీడర్కేంద్రాలను ఏర్పాటు చేస్తాం” అని జాతీయ హ్యాండ్బాల్ సంఘం (హెచ్ఎఫ్ఐ) అధ్యక్షుడు ఆర్శనపల్లి జగన్మోహన్రావు వెల్లడించారు. గురువారంనాడిక్కడ గచ్చిబౌలి జీఎంసీ బాలయోగి స్టేడియం వేదికగా జరుగుతున్న ఆసియా హ్యాండ్బాల్ పురుషుల క్లబ్ లీగ్ చాంపియన్షిప్ టోర్నమెంట్ను పర్యవేక్షిస్తూ… జగన్మోహన్రావు […]
రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కార్ రావడం పక్కా
రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కార్ రావడం పక్కా. Union Minister of State for Education Annapurna Devi has lashed out at CM KCR for failing to curb attacks on women in the state
మనతెలంగాణ/ హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఈస్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకులలో తెలంగాణ మరోసారి అగ్రస్థానంలో నిలిచింది. తెలంగాణలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ మార్గదర్శకాలు, నిబంధనల అమలు మేరకు జాతీయ స్థాయిలో అగ్రస్థానాన్ని దక్కించుకుంది. గతంలో కేంద్ర ప్రభుత్వం డిపిఐటిటి శాఖ ర్యాంకులు ప్రకటించిన సందర్భంగా ఉన్న అస్పష్టతను తొలగిస్తూ, ఈసారి కేవలం నాలుగు కేటగిరీల విభజించి రాష్ట్రాలకు వాటిని కట్టబెట్టింది ఈ సంవత్సరం కూడా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన అత్యుత్తమ కేటగిరి […] The post ఈఒడిబిలో తెలంగాణ అగ్రస్థానం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News .
పరీక్షల్లో పాస్ కాలేనని యువకుడు ఆత్మహత్య
దిశ, బెజ్జంకి: బీటెక్ లో ఉత్తీర్ణత సాధించలేనని మనస్థాపానికి గురైన యువకుడు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.
జులై 18 నుంచి వర్షాకాల సమావేశాలు స్టార్ట్
జులై 18 నుంచి వర్షాకాల సమావేశాలు స్టార్ట్..Dates for Monsoon Sessions of Parliament finalized
కొండచరియలు విరిగిపడి ఏడుగురు జవాన్లు మృతి
కొండచరియలు విరిగిపడి ఏడుగురు జవాన్లు మృతిIn Manipurs Noni district landslides hit an army base camp
ఐవోఏ భాగస్వామిగా అదాని స్పోర్ట్స్లైన్..
ఇండియన్ ఒలింపిక్స్ అసోసియేషన్ (ఐవోఏ)లో అదానీ గ్రూప్నకు చెందిన అదానీ స్పోర్ట్స్లైన్ అధికారిక భాగస్వామి కానుంది. బర్మింగ్హామ్లో జరుగనున్న కామన్వెల్త్ గేమ్స్-2022, హంగౌజ్ ఏసియన్ గేమ్స్- 2022, పారిస్ ఒలింపిక్స్ గేమ్స్-2024లకు భారత ఒలింపిక్ సమాఖ్యతోపాటు అదానీ స్పోర్ట్స్లైన్ భాగస్వామిగా వ్యవహరించనుంది. అదానీ గ్రూప్ ఐవోఏతో భాగస్వామి కావడం ఇది రెండోసారి. 2021 టోక్యో ఒలింపిక్స్లో భారత జట్టుకు స్పాన్సర్గా వ్యవహరించిన విషయం తెలిసిందే. అంతర్జాతీయ క్రీడా రంగంలో భారత్ ఖ్యాతిని ఇనుమడింపజేయడమే లక్ష్యంగా ఐవోఏ పని […]
మైనర్ ప్రేమ కలకలం.. దానికి ఒప్పుకోవట్లేదని చెరువులో దూకి..
దిశ, కుత్బుల్లాపూర్ : ప్రేమ మైకానికి ఇద్దరు మైనర్ విద్యార్థులు - Minors commit suicide by jumping into the pond because they don't want to accept love
టీఆర్ఎస్ ప్రభుత్వం కేంద్ర నిధులను దుర్వినియోగం చేసింది : కేంద్ర మంత్రి ఫైర్
దేశంలో అన్ని రాష్ట్రాలకు ఇచ్చినట్టుగానే తెలంగాణకు కూడా కేంద్ర ప్రభుత్వం వేలకోట్ల నిధులను అందించినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం పథకాల పేర్లు మార్చి
ప్రైవేట్ పాఠశాలల ఫీజు దోపిడిని అరికట్టాలి
ప్రైవేట్ పాఠశాలల ఫీజు దోపిడిని అరికట్టాలి. ABVP State Secretary Praveen Reddy said that the school strike will be held on July 5
ఇంగ్లండ్తో 5వ టెస్టు కెప్టెన్గా బుమ్రా.. వైస్ కెప్టెన్గా రిషబ్ పంత్
ముంబై: ఇంగ్లండ్తో శుక్రవారం నుంచి ప్రారంభం కానున్న ఐదో టెస్టు మ్యాచ్కు టీమిండియా కెప్టెన్గా జస్ప్రీత్ బుమ్రాన్ను జట్టు యాజమాన్యం ఎంపిక చేసింది. వైస్ కెప్టెన్ రిషబ్ పంత్ వ్యవహరించనున్నాడు. ఈ మేరకు బీసీసీఐ ట్విట్టర్లో వెల్లడించింది. రోహిత్ శర్మకు కరోనావైరస్ సోకడంతో ప్రస్తుతం ఐసొలేషన్ ఉన్నాడు. గురువారం ఉదయం నిర్వహించిన ఆర్టీపీసీఆర్ పరీక్షల్లోనూ పాజిటివ్గా తేలడంతోనే బుమ్రాకు జట్టు పగ్గాలు అప్పగించినట్లు బీసీసీఐ పేర్కొంది. బర్మింగ్హామ్లో బుమ్రా మీడియా సమావేశంలోనే ఇదే విషయాన్ని వెల్లడించారు. ఆరునెలల […]
పోస్టల్ శాఖతో కలిసి ఆర్టీసీ హోం డెలివరీ
దిశ, తెలంగాణ బ్యూరో: టీఎస్ ఆర్టీసీ కార్గో, పార్శిల్ సేవల విభాగం సరికొత్త వ్యూహ రచనతో ముందుకెళ్తోంది.
మరాఠా రాజకీయాల్లో సంచలనం : ఆటోడ్రైవర్ నుంచి సీఎం స్థాయికి..ఎవరీ ఏక్నాథ్ షిండే
గత కొన్నిరోజులుగా అనూహ్య మలుపులు తిరుగుతోన్న మహారాష్ట్ర రాజకీయం చివరి రోజు కూడా సస్పెన్స్ థ్రిల్లర్ ను తలపించింది. ఉద్ధవ్ థాక్రే రాజీనామా చేయడంతో .. రెబల్స్ అండతో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని, ఫడ్నవీస్ సీఎంగా బాధ్యతలు స్వీకరిస్తారని అంతా భావించారు. కానీ అనూహ్యంగా వ్యూహం మార్చిన కమలనాథులు.. సీఎం కుర్చీని ఏక్ నాథ్ షిండేకే (eknath shinde) అప్పగించారు. ఈ ట్విస్ట్ తో రాజకీయ వర్గాల భ్రమలు తొలగిపోయాయి. అయితే ఇప్పుడు మహారాష్ట్రతో పాటు దేశవ్యాప్తంగా ఏక్ నాథ్ షిండే పేరు మారుమోగుతోంది. శివసేనలో (shivsena) తిరుగుబాటుకు సారథ్యం వహించి.. ఉద్ధవ్ సర్కార్ ను (uddhav thackeray) కూల్చేసిన ఆయన ఎట్టకేలకు తన సీఎం కలను నెరవేర్చుకున్నారు. అసలు ఎవరీ ఏక్ నాథ్ షిండే.. ఈ స్థాయికి ఎలా రాగలిగారంటూ నెటిజన్లు సోషల్ మీడియాలో తెగ చర్చించుకుంటున్నారు. ఏక్ నాథ్ షిండే పూర్తి పేరు ఏక్ నాథ్ శంభాజి షిండే. సతారా జిల్లాలోని జావాలి తాలూకాకు చెందిన వారు.. మరాఠా కమ్యూనిటీలో ఆయన బలమైన నేత. అతని చిన్న తనంలోని షిండే కుటుంబం ముంబై శివార్లలోని థానేకు వలస వెళ్లింది. మంగళ హైస్కూల్ అండ్ జూనియర్ కాలేజీలో చదువుకున్నారు. ప్రస్తుతం మహా వికాస్ అఘాడీ ప్రభుత్వంలో ఆయన పట్టణ వ్యవహారాల మంత్రిగా ఉన్నారు. Also REad: Maharashtra Crisis: సీఎంగా ఏక్నాథ్ షిండే ఎందుకు? ఐదు కారణాలివే.. బీజేపీ ప్లాన్ ఫలించేనా? శివసేన వ్యవస్థాపకుడు బాలాసాహెబ్ థాక్రే, పార్టీ ధానే జిల్లా ఇంఛార్జ్ ఆనంద్ దిఘే ప్రభావంతో రాజకీయాల్లోకి అడుగుపెట్టారు ఏక్ నాథ్ షిండే. 1980లలో సాధారణ కార్యకర్తగా శివసేనలో చేరారు. అప్పట్లో రిక్షా తొక్కుతూ, ఆటో డ్రైవర్ నడుపుతూ జీవనం సాగించేవారు షిండే. 1984లో పార్టీ కిసాన్ నగర్ బ్రాంచ్ హెడ్ గా ఆయన నియమితులయ్యారు. 1997లో ధాణె మున్సిపల్ కార్పొరేషన్ కార్పొరేటర్ గా ఎన్నికయ్యారు. 2004లో థానే నుంచి ఎమ్మెల్యేగా తొలిసారి గెలిచారు. 2005లో థానే జిల్లాకు శివసేన అధ్యక్షుడిగా విధులు నిర్వర్తించారు. 2009లో కొపారి- పంచపఖాడి నియోజకవర్గం నుంచి మరోసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2014, 2019లలో మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. షిండే జీవితంలో విషాదం: ఏక్ నాథ్ షిండే జీవితంలో 2000వ సంవత్సరంలో అత్యంత ఘోర విషాదం చోటు చేసుకుంది. ఆయన ఇద్దరు కుమారులు దీపేష్ (11), శుభద (7)లు మహారాష్ట్రలోని వారి స్వగ్రామంలోని సరస్సులో బోటింగ్ కు వెళ్లారు. ఈ సమయంలో ప్రమాదవశాత్తూ పడవ బోల్తా పడి పిల్లలిద్దరూ నీటిలో మునిగి చనిపోయారు. ఈ దుర్ఘటనతో షిండే కొన్ని నెలల పాటు డిప్రెషన్ లోకి వెళ్లిపోయారు. ఆ సమయంలో ఆనంద్ డిఘే షిండేకు అండగా నిలిచారు. మనసు అటువైపు వెళ్లకుండా షిండేకు మరో కీలక బాధ్యత అప్పగించారు. ఆయన సంతానంలో డాక్టర్ శ్రీకాంత్ షిండే ఒక్కరే జీవించి వున్నారు. ఆయన ఆర్ధోపెడిక్ సర్జన్ గా పనిచేస్తున్నారు. 2014లో రాజకీయాల్లోకి వచ్చిన శ్రీకాంత్.. కళ్యాణ్ నుంచి ఎంపీగా గెలిచిన ఆయన 2019లో మరోసారి విజయం సాధించారు.
షిండే, ఫడ్నవీస్లకు మోడీ శుభాకాంక్షలు
షిండే, ఫడ్నవీస్లకు మోడీ శుభాకాంక్షలు..Modi wishes Shinde and Fadnavis
తెలంగాణ రాష్ట్రంలో బిజెపి అధికారంలోకి వస్తుంది.. వీకే సింగ్
తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తుందని కేంద్ర విమానయాన & రోడ్లు భవనాల శాఖ సహాయ మంత్రి వీకే సింగ్ అన్నారు.
ఈడీబీ ర్యాంకుల్లో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానం..
న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ:‘ఈజ్ అఫ్ డూయింగ్ బిజినెస్’ ర్యాంకుల్లో ఆంధ్రప్రదేశ్ మరోసారి అగ్రస్థానంలో నిలిచింది. 2020 సంవత్సరానికి గాను ‘బిజినెస్ రిఫార్మ్స్ యాక్షన్ ప్లాన్’ అమలులో టాప్ అచీవర్స్ 7 రాష్ట్రాల్లో రెండు తెలుగు రాష్ట్రాలు చోటు దక్కించుకున్నాయి. ఇందులో ఆంధ్రప్రదేశ్ 97.89 శాతం స్కోర్ తో మొదటి స్థానంలో నిలవగా, 97.77 శాతంతో రెండో స్థానంలో గుజరాత్ నిలిచింది. 96.97 శాతంతో తమిళనాడు, 94.86 శాతం స్కోరుతో తెలంగాణ రాష్ట్రాలు వరుసగా 3, 4 స్థానాల్లో నిలిచాయి. […]
భారత హాకీ జట్టులో కొవిడ్ కలకలం.. క్రీడాకారులు పాజిటివ్..
బెంగళూరు: భారత హాకీ జట్టులో కరోనా కలకలం సృష్టిస్తోంది. భారత జట్టులోని ఇద్దరు క్రీడాకారులు, ముగ్గురు అధికారులకు కొవిడ్ వైరస్ సోకినట్లు హాకీ ఇండియా అధికారవర్గాలు వెల్లడించాయి. కామన్వెల్త్ గేమ్స్-2022 కోసం బెంగళూరులోని ఎస్ఏఐ కేంద్రంలో హాకీ పురుషుల జట్టు క్రీడాకారులు శిక్షణ పొందుతున్నారు. ఈ నేపథ్యంలో బుధవారం ఉదయం క్రీడాకారులకు ఆర్టీపీసీఆర్ టెస్టులు నిర్వహించగా, ఐదుగురికి స్వల్పంగా కరోనా వైరస్ లక్షణాలున్నట్లు వెల్లడైంది. దీంతో వారందరినీ ఐసొలేషన్కు తరలించినట్లు హాకీ ఇండియా గురువారంనాడొక ప్రకటనలో వెల్లడించింది. […]
బుమ్రా కెప్టెన్.. పంత్ వైస్ కెప్టెన్
జులై 1 నుంచి ఇంగ్లండ్ తో జరిగే టెస్టులో టీమిండియాకు పేస్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు.
మొదటి సారి టీఆర్ఎస్ కి మద్దతుగా మాట్లాడిన రేవంత్
ప్రధాని మోడీపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మోడీ మొదట తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఎనిమిదేళ్లలో తెలంగాణకు కేంద్రం చిల్లిగవ్వ ఇవ్వ కుండా.. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకుండా.. రెండు తెలుగు రాష్ట్రాలను మోడీ మోసం చేశారని దుయ్యబట్టారు. ప్రధాని నరేంద్ర మోడీ మొదట తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని రేవంత్రెడ్డి డిమాండ్ చేశా రు. రాష్ట్ర ప్రజలను అవమానించిన మోడీ ఏ ముఖం పెటుకొని తెలంగాణకు వస్తున్నారని నిలదీశారు. పా […] The post మొదటి సారి టీఆర్ఎస్ కి మద్దతుగా మాట్లాడిన రేవంత్ appeared first on namasteandhra .
బాసర ట్రిపుల్ ఐటీలో సీట్ల భర్తీకి నోటిఫికేషన్..
హైదరాబాద్, ఆంధ్రప్రభ: ఆరేళ్ల ఇంటిగ్రేటెడ్ బీటెక్ కోర్సులో 2022-23 విద్యా సంవత్సరంలో అడ్మిషన్లకు సంబంధించిన బాసర ట్రిపుల్ ఐటీ నోటిఫికేషన్ గురువారం విడుదలైంది. పదో తరగతిలో వచ్చే గ్రేడ్ పాయింట్ యావరేజ్ (జీపీఏ) ఆధారంగా సీట్లను కేటాయించనున్నారు. ఆన్లైన్ దరఖాస్తుల ప్రక్రియ శుక్రవారం నుంచి ప్రారంభం కానుంది. దరఖాస్తు స్వీకరణకు తుదిగడువును జులై 15 వరకు నిర్ణయించారు. జులై 30న సీట్లను కేటాయింపు లిస్టును ప్రకటించనున్నట్లు వర్సిటీ అధికారులు తెలిపారు. లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసంఫేస్బుక్,ట్విటర్,టెలిగ్రామ్పేజీలను […]
దిశ, కొత్తగూడెం : జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ - Bhadradri Kothagudem district police burnt 6643 kg of banned cannabis
అయిల్ పామ్ హబ్గా ఏపీ.. దిగుబడి పెంపుపై దృష్టి..
అమరావతి, ఆంధ్రప్రభ : ద్రవ్యోల్బణ టోకు సూచీ ఎగుబాకుతోంది..నిత్యవసర వస్తువుల ధరలు చుక్కలనంటుతున్నాయి. దీనికి తోడు ప్రపంచంలో ఎక్కడ ఏ విపరిణామాలు చోటు చేసుకున్నా ఆ దేశాల నుంచి దిగుమతి చేసుకునే వస్తువుల లభ్యత తగ్గిపోయి డిమాండ్ సప్లయ్ లపై తీవ్ర ప్రభావం చూపుతోంది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నేర్పిన పాఠం కూడా ఇదే..ఈ నేపథ్యంలో అందుబాటు-లో ఉన్న దేశీయ వనరులను పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకుని దిగుమతులను క్రమేపీ తగ్గించుకోటం ద్వారా మార్కెట్ దూకుడును కట్టడి చేయాలని కేంద్ర […]
కేంద్ర రాష్ట్రాల్లో ఒకే ప్రభుత్వంతోనే అభివృద్ధి.. సునీత దుగ్గల్
ఒకే పార్టీ ప్రభుత్వంతోనే కేంద్ర రాష్ట్రాల అభివృద్ధి సాధ్యపడుతుందని హరియాణా పార్లమెంట్ సభ్యురాలు, బిజెపి తుంగతుర్తి అసెంబ్లీ పర్యవేక్షకులు సునీత దుగ్గల్ పేర్కొన్నారు.
నరేష్ మూడు పెళ్ళిళ్లు ఎలా పెటాకులయ్యాయి, పవిత్రను నాలుగో పెళ్లి చేసుకుంటారా..? సహజీవనమేనా...?
సీనియర్ యాక్టర్ నరేష్ ముగ్గురు భార్యలను వదిలేసి.. పవిత్ర లోకేష్ తో చెట్టా పట్టాలు వేసుకుని తిరుగుతున్నాడు. అసలు నరేష్ ముగ్గరు భార్యలు ఎవరు..? వారితో విడాకులు ఎలా అయ్యాయి..? పవిత్రను పెళ్ళి చేసుకుంటారా...? లేక సహజీవనం వరకేనా..? ప్రస్తుతం టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ప్రకపనలు సృష్టిస్తున్న విషయం.. సీనియర్ నటుడు నరేష్-పవిత్ర లోకేష్ వ్యవహారం. నరేష్ పవిత్రను నాలుగో పెళ్ళి చేసుకున్నాడని, లేదు సహజీవనం చేస్తున్నాడన్న మాటలు వినిపిస్తున్నాయి. అది పక్కన ఉంచితే.. అసలు నరేష్ కు మూడు పెళ్ళిల్లు ఎలా పెటాకులు అయ్యాయి..? ఆ ముగ్గురు భార్యలెవరో తెలుసుకుందాం..? టాలీవుడ్ లో హాట్ టాపిక్ అయ్యింది నరేష్ పవిత్రల బంధం. పెళ్ళి చేసకున్నారని ప్రచారం జరిగినా.. పవిత్ర లోకేష్ మాత్రం ఈ విషయం కొట్టి పారేశారు. కాకపోతే నరేష్ తో కలిసి సహజీవనం చేస్తున్నట్టు ఒప్పుకున్నారు. ఈ విషయంలో కృష్ణ ఫ్యామిలీ సపోర్ట్ ఉంది అంటోంది. నరేష్ తాను కలిసి కృష్ణతో కలిసి ఫామ్ హౌస్ లో ఉంటున్నట్టు చెపుతోంది. మరో వైపు పవిత్ర లోకేష్ తో చెట్టాపట్టాలు వేసుకుని తిరుగుతున్న నరేష్ కూడా..పెళ్లి పై వ్యాతిరేక వాఖ్యాలు చేశాడు. ముందు ముందు పెళ్ళిళ్లు ఉండమన్నారు. తన మూడో భార్యకు ఇంకా విడాకులు ఇవ్వని నరేష్.. పవిత్రతో మాత్రం గుళ్ళు గోపురాలే కాకుండా.. ఇతర పార్టీటు, ఫంక్షన్స్ కు తిరుగుతున్నారు. అటు పవిత్ర కూడా తాను తన మొదటి భర్తను కూడా చట్ట ప్రకారం పెళ్ళి చేసుకోలేదని.. ఆయనతో కూడా సహజీవనం చేశానంటోంది. దాంతో విడాకులు అన్న ప్రస్తావన అవసరం లేదు అంటోంది. ఇటు నరేష్ మూడో భార్యకు విడాకులు కాలేదని.. అలాంప్పుడు తాము పెళ్ళి ఎలా చేసుకుంటాం అంటుంది. నరేష్ చాలా మంది వాడన్ని సర్టిఫికెట్ ఇచ్చిన పవిత్ర, తన భార్య ప్రవర్తన సరిగా ఉండదంటోంది. ఇకపోతే నరేష్ వ్యక్తిగత జీవితం, 3 పెళ్ళిళ్ళ విషయానికి వస్తే.. ఆయన వివాహ జీవితంలో ఎన్నో ఓడిదుడుకులు ఉన్నాయి. మొదట సీనియర్ కెమెరామెన్ శ్రీనివాస్ కుమార్తె రేఖను నరేష్ పెళ్లి చేసుకున్నాడు. ఈ ఇద్దరికీ ఓ కుమారుడు కూడా జన్మించాడు. ఆ తర్వాత కొన్ని మనస్పర్థలు రావడంతో విడిపోయారు. మొదటి పెళ్ళి పెటాకులు కావడంతో.. వెంటనే రెండో పెళ్లి చేసుకున్నాడు నరేష్ . అయితే ఈ పెళ్లి కూడా ఎక్కువ కాలం నిలవలేదు. రెండో భార్యకు కూడా విడాకులు ఇచ్చిన నరేష్.. వెంటనే మూడో పెళ్ళి కూడా చేసుకున్నారు. ఇక 50 ఏళ్ల వయసులో సీనియర్ పొలిటికల్ లీడర్ రఘువీరారెడ్డి తమ్ముడి కుమార్తె రమ్య ను హిందూపురంలో పెళ్లి చేసుకున్నాడు. అయితే ఈమె కొన్ని ఆర్థిక నేరాలకు పాల్పడుతోందంటూ.. నరేష్ ఆమె వల్ల ఇబ్బందులు పడుతున్నాడని సమాచారం. అంతే కాదు ఇద్దురు చాలా ఘాటు విమర్షలు కూడా చేసుకున్నారు. ప్రస్తుతం విడిగా ఉంటున్నా.. ఇంకా విడాకులు తీసుకోలేదు. ఇక తన మూడు పెళ్ళిళ్లు విడాకుల గురించి నరేష్ క్లారిటీ ఇచ్చారు. తన జీవితం చాలా బిజీగా ఉంటుందని, ఇప్పటికీ తన మొదటి భార్య సినిమానేనని చెప్పారు. తన సినిమా జీవితాన్ని, షూటింగ్ సమయాన్ని అర్థం చేసుకున్న వారే నాతో పాటూ ఉంటారు. మిగతా వాళ్లు విడిపోతారు. అందుకే నాకు మూడు విడాకులు అయ్యాయి. వ్యక్తిగత జీవితానికి తాను అధిక సమయం కేటాయించలేక పోవడం వల్లే తన లైఫ్ లో విడాకులు అయ్యాయని వివరించారు. పెళ్లిపై విరక్తితో ఉన్న నరేష్... పవిత్ర లోకేష్ ను పెళ్ళి చేసుకుంటారా..? లేక జీవితాంతం సహజీవనంతో సరిపెట్టుకుంటారా అనేది చూడాలి. ప్రస్తుతం ఇండస్ట్రీతో పాటు.. బయట కూడా వీరి వ్యవహారాన్ని ఇంట్రెస్ట్ గా గమనిస్తున్నారు జనాలు. ఏం జరుగుతుందో అని ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.
మే నెలలో కీలక రంగాల ఉత్పత్తి 18 శాతం వృద్ధి!
న్యూఢిల్లీ: ఈ ఏడాది మే నెలకు సంబంధించి ఆర్థిక వృద్ధిని సూచించే ఎనిమిది కీలక మౌలిక రంగాల ఉత్పత్తి 18.1 శాతం పెరిగిందని ప్రభుత్వ గణాంకాలు పేర్కొన్నాయి.
తీర్మానాలను మేయర్ బేఖాతరు.. షోకాజ్ నోటీస్ జారీ
దిశ ప్రతినిధి, మేడ్చల్ : బోడుప్పల్ కార్పొరేషన్లో చెత్త - Show Cause notice issued to Mayor Samala Buchi Reddy
టీఆర్ఎస్ చెక్ రిపబ్లిక్ శాఖ ప్రారంభం
దేశాన్ని మోడీ బ్రష్టు పట్టించారని, రూపాయి విలువ పడిపోయిందని, పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలకు రెక్కలొచ్చాయని ఎన్నారై మహేష్ బిగాల ఆవేదన వ్యక్తం చేశారు.
ఏపీలో బస్సు ఛార్జీల పెంపు.. రేపటి నుంచే అమల్లోకి, ఏయే బస్సుల్లో ఎంతంటే..?
ఇప్పటికే పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్, నిత్యావసరాల ధరలు ఆకాశాన్ని తాకడంతో సామాన్యులు గగ్గోలు పెడుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం (ap govt) రాష్ట్ర ప్రజలకు షాకిచ్చింది. రేపటి నుంచి బస్సు ఛార్జీలు పెంచాలని ఆర్టీసీ (apsrtc) నిర్ణయించింది. డీజిల్ సెస్ పెంపు కారణంగా ఛార్జీలు పెంచాల్సి వస్తోందని సంస్థ తెలిపింది. అయితే ఈ పెంపు నుంచి సిటీ బస్సులకు మినహాయింపు ఇస్తున్నట్లు పేర్కొంది. ఇకపోతే.. సూపర్ లగ్జరీ, ఏసీ బస్సుల్లో టికెట్పై ప్రస్తుతం రూ.10 డీజిల్ సెస్ వసూలు చేస్తున్నారు. సూపర్ లగ్జరీ బస్సుల్లో 55 కి.మీ వరకు సెస్ పెంపు లేదు. విజయవాడ నుంచి హైదరాబాద్ కు వెళ్లే సూపర్ లగ్జరీ బస్సుల్లో రూ.70.. హైదరాబాద్ వెళ్లే అమరావతి ఏసీ బస్సుల్లో రూ.80 చొప్పున డీజిల్ సెస్ పెంచుతున్నట్లు ఏపీఎస్ఆర్టీసీ తెలిపింది. పల్లె వెలుగు బస్సుల్లో.. ప్రస్తుతం కనీస ఛార్జీ రూ.10లుగా ఉంది. అయితే తొలి 30 కిలోమీటర్ల వరకు సెస్ పెంపు లేదు. 35 నుంచి 60 కి.మీ వరకు అదనంగా రూ.5లు సెస్ వసూలు చేస్తారు. 60 నుంచి 70 కి.మీ వరకు రూ.10...100 కి.మీ ఆపైన రూ.120 సెస్ విధించారు. ఎక్స్ప్రెస్, మెట్రో ఎక్స్ప్రెస్, మెట్రో డీలక్స్ బస్సుల్లో ప్రస్తుతం టికెట్పై రూ.5లు సెస్ కింద వసూలు చేస్తున్నారు. కానీ ఎక్స్ప్రెస్ బస్సుల్లో 30కి.మీ వరకు సెస్ పెంపు లేదు. 31 నుంచి 65 కి.మీ వరకు మరో రూ.5 ..66 నుంచి 80కి.మీ వరకు రూ.10ను సెస్ కింద వసూలు చేయనున్నారు. Also Read: డీజిల్ సెస్ పేరుతో బాదుడే బాదుడు... భారీగా పెరగనున్న టీఎస్ఆర్టీసీ బస్ ఛార్జీలు, రేపటి నుంచే అమల్లోకి..? కాగా.. కొద్దిరోజుల క్రితం తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) సైతం డీజిల్ సెస్ పెంచిన సంగతి తెలిసిందే. పల్లె వెలుగులో 250 కిలోమీటర్ల దూరానికి గాను రూ. 5 నుంచి 45కి, ఎక్స్ప్రెస్లో 500 కిలోమీటర్ల దూరానికి గాను రూ.5 నుంచి రూ.90కి, డీలక్స్ బస్సుల్లో 500 కిలోమీటర్లకు రూ. 5 నుంచి 125కి, సూపర్ లగ్జరీలో 500 కిలోమీటర్లకు రూ.10 నుంచి రూ.130కి, ఏసీ సర్వీసుల్లో 500 కిలోమీటర్లకు రూ.10 నుంచి రూ.170కి పెంచుతున్నట్లు ఆర్టీసీ తెలిపింది. అయితే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో డీజిల్ సెస్ పెంపు లేదని యాజమాన్యం పేర్కొంది. దీనిపై ఆర్టీసీ ఛైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ మాట్లాడుతూ.. అదనపు డీజిల్ సెస్ అనివార్యమని పేర్కొన్నారు. తక్కువ దూరం ప్రయాణించే వారిపై భారం పడకుండా స్లాబ్లు రూపొందించినట్లు బాజిరెడ్డి తెలిపారు. కాగా.. గతంలో రౌండప్, టోల్ప్లాజాలు, ప్యాసింజర్స్ సెస్ పేరిట ఒకసారి ఛార్జీలు పెంచిన సంగతి తెలిసిందే. తర్వాత ఆర్టీసీ మరోసారి ఏప్రిల్లో డీజిల్ సెస్ పేరుతో ప్రయాణీకులపై భారం మోపింది. పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ సర్వీసులలో ఒక్కో ప్రయాణికుడి నుంచి డీజిల్ సెస్ కింద రూ.2, ఎక్స్ప్రెస్, డీలక్స్, సూపర్ లగ్జరీ, సిటీ మెట్రో ఎక్స్ప్రెస్, మెట్రో డీలక్స్, ఏసీ సర్వీసులలో ఒక్కో ప్రయాణికుడి నుంచి రూ.5 చొప్పున పెంచిన సంగతి తెలిసిందే.
పీఎస్ఎల్వీ- సీ53 రాకెట్ ప్రయోగం సక్సెస్
పీఎస్ఎల్వీ- సీ53 రాకెట్ ప్రయోగం సక్సెస్PSLV-C 53 launch conducted by Indian Space Research Organization in Tirupati district was successful
టీమిండియా కెప్టెన్గా బుమ్రా.. బీసీసీఐ అధికారిక ప్రకటన
దిశ, వెబ్డెస్క్ : భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య శుక్రవారం - ENG vs IND: Jasprit Bumrah to lead India in Birmingham Test, Rishabh Pant appointed vice-captain
సింగిల్ యూజ్ ప్లాస్టిక్పై నిషేధం.. రేపటి నుంచే అమలు
న్యూఢిల్లీ: భూమి, జల కాలుష్యానికి కారణమవుతున్న ‘సింగిల్ యూజ్ ప్లాస్టిక్’పై కేంద్ర ప్రభుత్వం విధించిన నిషేధం జూలై 1 నుంచే అమల్లోకి రానుంది.
పదిలోనూ పరుగులే.. ఎస్సీ గురుకుల విద్యార్ధులు హవా
సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాసంస్థల సొసైటీకి చెందిన విద్యార్థులు ఇంటర్మీడియట్ లో మాదిరిగానే పదవ తరగతి ఫలితాలలో కూడా అత్యుత్తమ ప్రతిభ కనబర్చారు.
Maharashtra Crisis: సీఎంగా ఏక్నాథ్ షిండే ఎందుకు? ఐదు కారణాలివే.. బీజేపీ ప్లాన్ ఫలించేనా?
ముంబయి: మహారాష్ట్ర రాజకీయ హైడ్రామాను పైపైన చూసినా.. బాధిత పార్టీగా శివసేననే కనిపిస్తున్నది. పరోక్షంగా మాత్రం బీజేపీ లాభపడుతున్నది. ఇప్పటికి ఇప్పుడే ఆ ఫలితాలు కనిపించకపోయినా.. 2024 ఎన్నికల్లో బీజేపీకి ఈ రాజకీయ సంక్షోభం ఎంతో లబ్ది చేకూర్చే అవకాశాలు ఉన్నట్టు రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ రోజు సాయంత్రం వరకు రెబల్ ఎమ్మెల్యేలు బీజేపీకి మద్దతు ఇస్తుండటంతో ఇక దేవేంద్ర ఫడ్నవీస్ సీఎం కుర్చీని అధిరోహించడమే లాంఛనమే అనుకున్నారంతా.. కానీ, ఆయన ప్రెస్ మీట్లో అందరికీ షాకిస్తూ సీఎంగా ఏక్నాథ్ షిండేను ప్రకటించారు. ఈ ట్విస్ట్ను ఎవరూ ఊహించలేదు. ఉద్ధవ్ ఠాక్రే టీమ్ కూడా ఊహించి ఉండదు. ఎందుకంటే.. ఉద్ధవ్ స్వయంగా సీఎం పోస్టు గురించి మాట్లాడినప్పుడు రెబల్ ఎమ్మెల్యేలు అడిగితే ముఖ్యమంత్రి పదవి ఇచ్చేవాడినని చెప్పారు. అంతేకాదు, వారు బీజేపీతో కలిస్తే మాత్రం డిప్యూటీ సీఎం తప్పితే ఒక శివసైనికుడిని సీఎం కుర్చీపై కూర్చోబెడతారా? అని కూడా ప్రశ్నించారు. కానీ, ఉద్ధవ్ ఠాక్రే అంచనాలనూ దేవేంద్ర ఫడ్నవీస్ ప్రకటన తలకిందులు చేసింది. ఇప్పుడు మహారాష్ట్ర సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్కు బదులు ఏక్నాథ్ షిండేను ఎందుకు ఎంచుకున్నట్టూ అనే చర్చ మొదలైంది. ఎవరి విశ్లేషణలు వారివి. కానీ, ఎక్కువ మంది విశ్లేషకులు భావిస్తున్న ఐదు కారణాలను ఇక్కడ చూద్దాం. 1. 2019లో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, శివసేన జట్టుగా ఎన్నికల్లో దిగాయి. కానీ, ఫలితాలు వెలువడ్డ తర్వాత సీఎం కుర్చీపై పేచీతో ఇరుపార్టీలు విడిపోయాయి. ఉన్నట్టుండి ఓ రోజు ఉదయమే దేవేంద్ర ఫడ్నవీస్.. ఎన్సీపీ లీడర్ అజిత్ పవార్ను వెంట తెచ్చుకుని, ఆయనకు డిప్యూటీ.. తాను సీఎంగా ప్రమాణం చేశారు. కానీ, ఎన్సీపీ నుంచి మద్దతు లభించకపోవడంతో ఫడ్నవీస్ రాజీనామా చేయాల్సి వచ్చింది. ఈ కారణంగా బీజేపీ అధికార దాహంతో ఎంతకైనా తెగిస్తుందనే ఓ అభిప్రాయ అక్కడ వచ్చింది. ఇప్పుడు సీఎంగా ప్రమాణం చేసే అవకాశం ఉన్నప్పటికీ ఏక్నాథ్ షిండేకు ఆ అవకాశం ఇచ్చి 2019లో పడిన మచ్చను కొంతైనా చెరుపుకోవచ్చు. మరొక విషయం.. మహారాష్ట్ర అసెంబ్లీ గడువు ఇప్పటికే సగం ముగిసింది. మరో రెండు లేదా.. రెండున్నర సంవత్సరాల్లో ఇక్కడ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి. 2. ఉద్ధవ్ ఠాక్రే సీఎం దిగిపోతూ.. బాలాసాహెబ్ కొడుకును మీరు (బీజేపీ) తక్కువ చేశారు అన్నట్టుగా మాట్లాడారు. ఓటర్లను దృష్టిలో పెట్టుకుంటు ఆయన స్పీచ్.. భావోద్వేగంగా, రాజకీయంగా లబ్ది చేకూరుస్తుంది. ఈ సమస్యను ఒక శివసైనికుడిని సీఎంగా కూర్చోబెట్టి తొలగించుకోవచ్చు. 3. మహారాష్ట్రలో శివసేనకు ఉన్న బలం మామూలిది కాదు. ఇక్కడ మొదట శివసేన బలంతోనే బీజేపీ ఎదిగింది. ఏక్నాథ్ షిండేను సీఎం చేసి.. తాము ఆ పార్టీ వ్యవస్థాపకుడు బాలాసాహెబ్ లెగసీకి మద్దతు ఇస్తున్నామని బీజేపీ చెప్పుకుంది. దేవేంద్ర ఫడ్నవీస్ స్పీచ్లోనూ ఈ విషయాన్ని పలుమార్లు ఒత్తిపలికారు. 4. మహారాష్ట్ర రాజకీయ హైడ్రామాతో నిజమైన శివసేన ఏది? అనే ప్రశ్న ఉదయించింది. దీనికి సరైన సమాధానం ఇప్పుడే లభించకున్నా.. తాము బాల్ ఠాక్రే అడుగుజాడల్లో నడుస్తున్నామని తరుచూ చెప్పుకుంటున్న ఏక్నాథ్ షిండేను 2024 ఎన్నికల్లో నిజమైన శివసైనికుడని, ఆయన వర్గాన్ని నిజమైన శివసేనగా బీజేపీ ప్రొజెక్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. తద్వార ఉద్ధవ్ ఠాక్రేకు బీజేపీ చెక్ పెట్టొచ్చు. 5. ఏక్నాథ్ షిండేకు ఎక్కువ సంఖ్యలో శివసేన ఎమ్మెల్యేల మద్దతు ఉండొచ్చు. కానీ, ఆ తిరుగుబాటుదారులే మరో సారి తిరుగుబాటు చేస్తే పరిస్థితి ఏంటి? అదీ బీజేపీ సారథ్యంలో ప్రభుత్వం ఉంటే ఎక్కువ ముప్పు ఉంటుంది. కాబట్టి వారి సొంత పార్టీనే అధికారంలో ఇవ్వడం మంచి నిర్ణయం అని బీజేపీ భావించి ఉండొచ్చు. లాస్ట్ బట్ నాట్ లీస్ట్.. ఈ నిర్ణయాలతో ప్రస్తుత రెబల్ శివసేన, బీజేపీ సారథ్యంలో ప్రభుత్వం కొనసాగవచ్చు. బీజేపీ జూనియర్ పార్ట్నర్గానైనా అధికారంలో ఉంటుంది. కానీ, శివసేన పార్టీ పరిస్థితి ఇంకా గందరగోళంగానే ఉన్నది. అంత త్వరగా దానికి పరిష్కారం లభించకపోవచ్చు. దీని ద్వారా వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ.. బలహీనంగా ఉన్న శివసేనను సులువుగా ఎదుర్కోవచ్చు. మరిన్ని సీట్లు ఎక్కువ రాబట్టి సొంతంగా అధికారంలోకి రావచ్చు. ఈ ప్లాన్ ఫలిస్తుందా? లేదా? అనేది ముందు ముందు తెలుస్తుంది.
Pavitra Lokesh: నటి పవిత్రా లోకేశ్పై కన్నడ ఛానల్ స్ట్రింగ్ ఆపరేషన్..
ఒక ప్రముఖ నటుడితో పవిత్రా లోకేశ్ సహజీవనం చేస్తున్నట్లు.. త్వరలోనే వీరు పెళ్లి చేసుకోబోతున్నట్లు ఈ వార్తల సారాశం. అయితే ఈ వార్తలపై ఆ నటుడుగానీ, పవిత్రా లోకేశ్ గానీ ఎక్కడా స్పందించింది లేదు. ఆమెపై కన్నడకు చెందిన 'పవర్ టీవీ' అనే ఛానల్ ఓ స్ట్రింగ్ ఆపరేషన్ నిర్వహించింది. ఈ స్ట్రింగ్ ఆపరేషన్ వీడియోలో పవిత్రా లోకేశ్.. తనపై వస్తున్న వార్తలపై స్పందించింది. దీంతో.. ప్రస్తుతం కన్నడనాట పవర్ టీవీ చేసిన స్ట్రింగ్ ఆపరేషన్ వీడియో వైరల్ గా మారింది
హైదరాబాద్ జల్పల్లి మున్సిపల్ కమీషనర్ జీపీ కుమార్ ఇళ్లు, కార్యాలయాల్లో ఏసీబీ సోదాలు నిర్వహించింది. ఇప్పటి వరకు సుమారు రూ.20 కోట్ల వరకు అక్రమ ఆస్తులను గుర్తించింది ఏసీబీ. ఉదయం నుంచి జీపీ కుమార్ ఇళ్లు, కార్యాలయాల్లో ఏసీబీ సోదాలు చేస్తోంది. రాత్రి కూడా తనిఖీలు కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. జీపీ కుమార్ లాకర్లు తెరిచిన అధికారులు .. భారీగా నగలు, నగదు , ఆస్తిపత్రాలను గుర్తించారు. ఇకపోతే.. Kurnool మున్సిపల్ కార్పోరేషన్ లో గురువారం నాడు ACB అధికారులు Raids చేశారు. రూ. 15 లక్షలు లంచం తీసుకుంటూ ఎస్ఈ Surendra ఏసీబీ అధికారులకు చిక్కారు. దీంతో ఆయనను ఏసీబీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. అమృత్ స్కీం రూ. 1.52 కోట్ల బిల్లు మంజూరు చేసేందుకు ఎస్ఈ సురేంద్ర లంచం డిమాండ్ చేసినట్టుగా కాంట్రాక్టర్ ఆరోపిస్తున్నారు.ఈ విషయమై ఏసీబీ అధికారులకు సమాచారం ఇచ్చిన కాంట్రాక్టర్ బండారం బట్టబయలు చేశాడు. కాంట్రాక్టర్ నుండి రూ. 15 లక్షలు తీసుకుంటున్న సమయంలో ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా ఆయనను పట్టుకున్నారు.
కార్పొరేషన్ చైర్మన్లుగా ఆ ముగ్గురు నియామకం
దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్ర ప్రభుత్వం మరో మూడు కార్పొరేషన్లకు చైర్మన్లను నియమించింది.
టెన్త్ ఫెయిలయ్యాననే మనస్తాపంతో.. విద్యార్థిని ఆత్మహత్య
పెద్దమందడి, (ప్రభన్యూస్) : పదవ తరగతి పరీక్షల్లో ఒక సబ్జెక్టులో రెండు మార్కుల తేడాతో ఫెయిలయ్యాననే బాధతో మనస్థాపానికి గురై క్షణికావేశంతో ఓ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన గురువారం చోటు చేసుకుంది. గ్రామస్తుల సమాచారం మేరకు పెద్దమందడి మండలం మనిగిళ్ళ గ్రామానికి చెందిన వడ్డే పార్వతమ్మ ఉషన్నల కూతురు సంధ్య అదే గ్రామంలోని జడ్పీ హైస్కూల్లో పదవ తరగతి పరీక్షలు రాసింది. గురువారం పదవ తరగతి పరీక్షల ఫలితాలు వెలువడగానే మ్యాథమెటిక్స్ లో 2 మార్కులు […]
కలెక్టర్ శర్మణ్కు ఘనంగా వీడ్కోలు.. నూతన కలెక్టర్గాఅమోయ్ కుమార్
దిశ ప్రతినిధి , హైదరాబాద్ : సుమారు 11 నెలల పాటు జిల్లా ప్రజలకు సేవలందించిన హైదరాబాద్ జిల్లా కలెక్టర్ శర్మణ్ గురువారం పదవీ విరమణ చేశారు.
Story :మహరాష్ట్ర సీఎంగా ఏక్ నాథ్ షిండే -ఆయన బయోగ్రఫీ ఇదే
మహారాష్ట్ర సీఎంగా ఏక్ నాథ్ షిండే ప్రమాణస్వీకారం చేశారు.ఆయనతో గవర్నర్ సీఎంగా ప్రమాణస్వీకారాన్ని చేయించారు.కాగా ఒక్కోసారి ఊహించనివి జరుగుతుంటాయి ప్రతి ఒక్కరి లైఫ్ లో..ఇప్పుడదే జరిగింది ఏక్ నాథ్ షిండే విషయంలో.మహారాష్ట్రలోని ఎక్కడో మారుమూలపల్లెలో నిరుపేద మరాఠా కుటుంబంలో జన్మించారు షిండే. జీవనోపాధి కోసం కుటుంబం థానేకు తరలిరాగా… బాల్యమంతా కష్టాలతోనే కొనసాగించారు. మహారాష్ట్రలోని సతారా జిల్లా జవాలీ తాలూకాలోని ఓ గ్రామంలో మరాఠా కుటుంబంలో 1964 ఫిబ్రవరి 9న షిండే జన్మించారు. ఆ కుటుంబం తమ […]
Shiv Sena faction leader Eknath Shinde to be CM, Fadnavis to stay out
In a political bolt from the blue, the Bharatiya Janata Party on Thursday said it will support a new minority government led by Shiv Sena rebel group leader Eknath Shinde, who will be sworn-in as the Chief Minister of Maharashtra here this evening. BJP leader Devendra Fadnavis made the stunning announcement after calling on Governor […] The post Shiv Sena faction leader Eknath Shinde to be CM, Fadnavis to stay out appeared first on Telugu360.com .
ఇదే ఫస్ట్.. తెలుగు రాష్ట్రాల్లో అరుదైన ఆపరేషన్ చేసిన వైద్యులు
దిశ, వెబ్డెస్క్: కేవలం 48 గంటల వ్యవధిలో విజయవంతంగా కాలేయ మార్పిడి శస్త్ర చికిత్సలు చేశారు.
APSRTC: ఏపీలో ఆర్టీసీ బస్సు టికెట్ ధరల పెంపు
APSRTC is likely to increase Bus Fares in Andhra Pradesh| రాష్ట్రంలో నష్టాల్లో ఉన్న ఆర్టీసీని లాభాల బాటపట్టించేందుకు ఏపీఎస్ఆర్టీసీ ప్రయత్నాలు చేపట్టింది. ఇందులో భాగంగా డీజిల్పై సెస్ పెంపునకు రంగం సిద్ధం చేసింది. దీంతో బస్ చార్జీలు కూడా స్వల్పంగా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.
సెల్ టవర్ ఎక్కి నిరసన తెలిపిన మాజీ సర్పంచ్.. ఎందుకంటే
దిశ ఏటూరునాగారం: ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం పప్కా పూర్కు చెందిన బత్తుల వెంకట నరసయ్య గత 20 ఏళ్ల క్రితం వ్యవసాయ నిమిత్తం అడవిలో
దేశవ్యాప్తంగా ఎస్బీఐ అన్ని రకాల సేవలకు అంతరాయం!
ముంబై: దేశీయ ప్రభుత్వ రంగ అతిపెద్ద స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) సేవలకు గురువారం తీవ్ర అంతరాయం ఏర్పడింది.
మహిళను కిడ్నాప్ చేసి నరమాంసం తినిపించారు
ఐక్యరాజ్యసమితి: కాంగో ప్రజాతంత్ర రిపబ్లిక్లో తిరుగుబాటుదారులు కాంగో మహిళను అపహరించడమే కాకుండా పదే పదే ఆమెపై అత్యాచారం సల్పారని ఐరాసకు మహిళా హక్కుల సంఘం ఫిర్యాదు చేసింది.
Shreya, Sam CS team up to deliver third single for ‘Ramarao on Duty’
Mass Maharaja Ravi Teja’s action thriller ‘Ramarao On Duty’ is done with its shooting and the movie is gearing up for its theatrical release on July 29th. As part of musical promotions, the movie’s third single ‘Naa Peru Seesa’ will be released on July 2nd. Interim, promo of the song has been launched. Post-production work […] The post Shreya, Sam CS team up to deliver third single for ‘Ramarao on Duty’ appeared first on Telugu360.com .