ఉప్పొంగుతున్న బ్రా అందాలతో స్వీట్ షాక్ ఇచ్చిన పాయల్ రాజ్ పుత్.. కురాళ్ళ ఇంత వేడి తట్టుకుంటారా..
ఆర్ఎక్స్ 100 చిత్రంలో బోల్డ్ రొమాన్స్ తో పాయల్ రాజ్ పుత్ ఒక రేంజ్ లో రచ్చ చేసింది.తన కెరీర్ ని మరో టర్న్ తిప్పే సాలిడ్ హిట్ కోసం పాయల్ రాజ్ పుత్ వెయిట్ చేస్తోంది. ఆర్ఎక్స్ 100 చిత్రంలో బోల్డ్ రొమాన్స్ తో పాయల్ రాజ్ పుత్ ఒక రేంజ్ లో రచ్చ చేసింది. తొలి చిత్రంలోనే బోల్డ్ గా నటించి మెప్పించడంతో ఓవర్ నైట్ క్రేజ్ సొంతం చేసుకుంది పాయల్ రాజ్ పుత్. ఆర్ఎక్స్ 100 చిత్రంలో కార్తికేయకిజోడిగా ఆమె రొమాంటిక్ సన్నివేశాల్లోరెచ్చిపోయింది. వీరిద్దరి కెమిస్ట్రీకి కుర్రకారు ఫిదా అయ్యారు. దీంతో పాయల్ పేరు టాలీవుడ్ లో మారుమోగింది. RX 100 చిత్రంతో వచ్చిన క్రేజ్ ని క్యాష్ చేసుకోవడంలో Payal Rajput కాస్త తడబడిందనే చెప్పాలి. సరైన కథలు ఎంచుకోకపోవడంతోకొన్నిపరాజయాలు ఎదురయ్యాయి. డిస్కో రాజా, వెంకిమామ లాంటి చిత్రాల్లో నటించినప్పటికీ పాయల్ కు సరైన గుర్తింపు లభించలేదు. తన కెరీర్ ని మరో టర్న్ తిప్పే సాలిడ్ హిట్ కోసం పాయల్ రాజ్ పుత్ వెయిట్ చేస్తోంది. ప్రస్తుతం పాయల్ రాజ్ పుత్.. ఆది సాయి కుమార్ కి జోడిగా కిరాతక అనే చిత్రంలో నటిస్తోంది. రీసెంట్ గా ఆది సాయి కుమార్ కి జోడిగా నటించిన తీస్ మార్ ఖాన్ చిత్రం విడుదలై నిరాశపరిచింది. అలాగే మంచు విష్ణు సరసన జిన్నా అనే క్రేజీ మూవీలో కూడా నటించేఅవకాశం దక్కించుకుంది. గత ఏడాది విడుదలైన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి ఆశించిన స్పందన రాలేదు. దీనితో పాయల్ రాజ్ పుత్ కి మరో డిజాస్టర్ తప్పలేదు. పాయల్ రాజ్ పుత్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. తరచుగా తన గ్లామరస్ పిక్స్ ని అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. పాయల్ రాజ్ పుత్ అందాలకు కుర్రాళ్లు దాసోహమవుతున్నారు. సినిమా రిజల్ట్ తో సంబంధం లేకుండా పాయల్ రాజ్ పుత్ అందంతో కట్టి పడేస్తూఉంటుంది. తాజాగా పాయల్ రాజ్ పుత్ సోషల్ మీడియాలో గ్లామర్ తుఫాన్ సృష్టించింది. తన అందాల ఘాటు మరోసారి చూపించింది. తాను ఎంతటి బోల్డ్ బ్యూటీనో తెలిపేలా పాయల్ రాజ్ పుత్ తెగించింది. పలచని టాప్ ధరించిన పాయల్ రాజ్ పుత్ బ్రా చూపిస్తూ ఉప్పొంగుతున్న పరువాలతో ఇస్తున్న బోల్డ్ షాక్ దిమ్మతిరిగేలా ఉంది. ఎద పరువాలతో ఆమె ఇస్తున్న ఎక్స్ పోజింగ్ మామూలుగా లేదు. ఇంత బోల్డ్ గా పాయల్ రాజ్ పుత్ ఫోజులు ఇవ్వడం ఆమెకు కొత్తేమి కాదు. గతంలో పాయల్ రాజ్ పుత్ ఎల్లో డ్రెస్ లో బోల్డ్ గా ఫోటో షూట్ చేసింది. ఈ ఫోటో షూట్ లో జరిగిన పొరపాటు కారణంగా పాయల్ రాజ్ పుత్ విమర్శలు ఎదుర్కొంది. ఫోటోషూట్ కోసం అటు ఇటు కదులుతున్నపుడు ఆమె ఎద అందాలు పూర్తిగా డిస్ ప్లే అయ్యాయి. ఇక నెటిజన్లు ఆగుతారా.. పాయల్ రాజ్ పుత్ ని ఒక రేంజ్ లో ట్రోల్ చేశారు.
కుప్పకూలిన కోస్ట్ గార్డ్ హెలికాప్టర్.. ఇద్దరికి గాయాలు.. కొచ్చిన్ ఎయిర్ పోర్టు సమీపంలోఘటన (వీడియో)
కొచ్చిన్ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో కోస్ట్ గార్డ్ హెలికాప్టర్ కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఇద్దరికి గాయాలు కాగా వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదం జరిగిన సమయంలో హెలికాప్టర్ లో ముగ్గురు ఉన్నారు. కోస్ట్ గార్డ్ ట్రైనింగ్ సెషన్ లో టేకాఫ్ అవుతుండగా ఈ ప్రమాదం జరిగింది. అమరుడైన నా తండ్రిని అవమానించారు.. ఆయన కొడుకును మీర్ జాఫర్ అని పిలిచారు: బీజేపీపై ప్రియాంక ఫైర్ ట్రైనింగ్ ఫ్లైట్ కోసం నెడుంబస్సేరి విమానాశ్రయం రన్ వే నుంచి టేకాఫ్ తీసుకునే ప్రయత్నంలో ఈ ఘటన మధ్యాహ్నం 12.30 గంటలకు ఈ ఘటన జరిగింది. అయితే ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. అయితే రన్ వేకు ఐదు మీటర్ల దూరంలో హెలికాప్టర్ కూలిపోవడంతో రన్ వేను తాత్కాలికంగా మూసివేశారు. ప్రమాదానికి గురైన హెలికాప్టర్ను అక్కడి నుంచి తరలించిన వెంటనే రన్వే తెరుచుకుంటుందని అధికారులు పేర్కొన్నారు. ఆయుర్వేద చికిత్సతో క్యాన్సర్ నయం చేస్తామని రూ. 15 లక్షల మోసం.. పోలీసులను ఆశ్రయించిన బాధితులు ‘‘ఇండియన్ కోస్ట్ గార్డ్ కు చెందిన ఏఎల్ హెచ్ ధృవ్ మార్క్ 3 హెలికాప్టర్ ను పైలట్లు పరీక్షిస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ సమయంలో హెలికాప్టర్ సుమారు 25 అడుగుల ఎత్తులో ఉంది. ఏఎల్ హెచ్ ధృవ్ ఫ్లీట్ కార్యకలాపాలను తిరిగి ప్రారంభించడానికి ఐసీజీ కృషి చేస్తోంది’’అని ఐసీజీ అధికారులు తెలిపారు. కాగా.. ముంబై తీరంలో నేవీ హెలికాప్టర్ ప్రమాదానికి గురికావడంతో మార్చి 8 నుంచి ఏఎల్ హెచ్ ధృవ్ హెలికాప్టర్లను నిలిపివేశారు.
ఏప్రిల్ 14 నుంచి జిల్లాలో సీపీఐ ప్రచార జాతా
దేశంలో బీజేపీ అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలకు వివరించేందుకు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి ఏప్రిల్ 14వ తేదీ నుంచి ఖమ్మం జిల్లాలో సీపీఐ ఆధ్వర్యంలో ప్రచార జాతా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆ పార్టీ రాష్ట్ర నాయకులు భాగం హేమంతరావు స్పష్టం చేశారు.
ఇఫ్తార్ విందు.. వంద మందికి పైగా అస్వస్థత.. పలువురి పరిస్థితి విషమం
ఓ మసీదులో రంజాన్ ప్రార్థనల అనంతరం ఇప్తార్ విందులో పాల్గొన్న వందమందికి పైగా అస్వస్థతకి గురయ్యారు. దాంతో వారిని కోల్ కతాలోని పలు హాస్పటల్స్ లో చేర్పించారు. కాగా వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉంది. కుల్తాలి పోలీస్స్టేషన్ పరిధిలోని పఖిరలయ గ్రామంలో ఈ ఘటన జరిగింది. ఫుడ్ పాయిజన్ కారణంగానే ఇలా జరిగిందని రోగులకు చికిత్స అందిస్తున్న వైద్యులు తెలిపారు. రాత్రి కొందరు కడుపునొప్పి, వాంతులతో బాధపడుతూ తమ క్లినిక్కు వచ్చారని, ఇఫ్తార్ విందులో పాల్గొన్న […]
నడిరోడ్డుపై తాగుబోతు మహిళ వీరంగం ... గోదావరిఖనిలో అరుదైన ఘటన
పెద్దపల్లి : ఫుల్లుగా మందుకొట్టి ఓ యువతి పెద్దపల్లి జిల్లా గోదావరిఖని నడిరోడ్డుపై హల్చల్ చేసింది. రాత్రి కరీంనగర్ నుండి గోదావరిఖనికి ఆటోలో చేరుకున్న మహిళ డబ్బులివ్వకుండా డ్రైవర్ తో వాగ్వాదానికి దిగి దాడికి పాల్పడింది. దీంతో మిగతా ఆటోడ్రైవర్ అడ్డుకునే ప్రయత్నం చేయగా వారినీ దుర్భాషలాడింది. యువతి మద్యం మత్తులో వున్నట్లు గుర్తించిన ఆటో డ్రైవర్లు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే పోలీసులు అక్కడికి చేరుకుని ఆటో డ్రైవర్లకు నచ్చజెప్పి మహిళను తిరిగి కరీంనగర్ బస్సు ఎక్కించారు.
ఓటీటీలో రికార్డ్ లు సృష్టిస్తోన్న ఫర్జీ వెబ్ సిరీస్, ఫుల్ జోష్ లో షాహిద్ కపూర్ -రాశీ ఖన్నా
ప్రస్తుతం ఓటీటీ కాలం నడుస్తుంది. సినిమాలు రిలీజ్ అయినా..ఓటీటీల్లోకి వచ్చిన తరవాత చూసుకోవచ్చులే అనికుని చాలా మంది థియేటర్ కు వెళ్ళడం మానేశారు. ముఖ్యంగా కోవిడ్ తరువాత ఓటీటీలకు డిమాండ్ బాగా పెరిగిపోయింది. ఈక్రమంలో ఓటీటీల్లో వెబ్ సిరీస్ కంటెంట్ జనాలకు బాగా ఆకర్షిస్తోంది. దాంతో వీటి మధ్య పోటీ సినిమాలకంటే ఎక్కువైపోయింది. తాజాగా ఫర్జీ వెబ్ సిరీస్ ఇండియాలోనే నెంబర్ వన్ గా రికార్డ్స క్రియేట్ చేసింది. షాహిద్ కపూర్ .. విజయ్ సేతుపతి, రాశీ ఖన్నా కలిసి నటించన మోస్ట్ ఇంట్రెస్టింగ్ వెబ్ సిరీస్ ఫర్జీ. ఈ వెబ్ సిరీస్ ఒటీటీల్లో సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. ఇండియన్ ఓటీటీ వేదికల్లో అత్యధికమంది వీక్షించిన వెబ్ సిరీస్గా రికార్డు నెలకొల్పింది. ది ఫ్యామిలీమ్యాన్ దర్శకులు రాజ్ అండ్ డీకే కలిసి డైరెక్ట్ చేసిన ఈ వెబ్ సిరీస్ గత నెలలో విడుదలైంది. ఫ్యామిలీ మెన్ కంటే ఎక్కువ స్పందన వచ్చింది ఈ వెబ్ మూవీతో. అసలు ముందు నుంచే ఈ వెబ్ సిరీస్ పై ఆడియన్స్ లో మంచి అంచనాలు ఉన్నాయి. అందులో రాజ్ డీకేలు డైరెక్ట్ చేయడం. షాహిద్ కపూర్ తో పాటు రాశీ ఖన్న కూడా నటించడంతో.. వెబ్ సిరీస్ క్రేజ్ ఎక్కడికో వెళ్ళిపోయింది. ఇక విజయ్ సేతు పతి నటించడంతో.. తమిళంలో కూడా ఈ వెబ్ మూవీ దూసుకుపోయింది. అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ అయిపోయి ఉన్న ఈ వెబ్ సిరీస్ను ఇప్పటివరకు 37 మిలియన్ల మంది చూసినట్టు లెక్కలు చెపుతున్నాయి. ఇక ఈ సిరీస్ తరువాత స్థానాల్లో 32.7 మిలియన్లతో అజయ్ దేవగన్ రుద్ర ఉండగా.. ఆతరువాత స్థానంలో 29.6 మిలియన్లతో.. పంచాయత్ సిరీస్ లు ఉన్నాయి. షాహిద్ కపూర్ ప్రధాన పాత్రలో నటించిన ఈ వెబ్ సిరీస్లో విజయ్ సేతుపతి కీలకపాత్ర పోషించాడు. రాశీఖన్నా హీరోయిన్గా నటించింది. నకిలీ కరెన్సీ నోట్ల బ్యాక్ డ్రాప్ లో రూపోందిన ఈ వెబ్ సిరీస్ లో ఎలాంటి పేయింటింగ్ నైనా అచ్చుగుద్దినట్లు గీయగలిగే గొప్ప కళాకారుడుగా షాహిద్ కపూర్ నటించారు. ఆయన గీస్తే ఏది ఓరిజినలో.. ఏది డూప్లికేటో అని కూడా తెలియదు. ఆ సమయంలో ఆర్ధిక కష్టాలు తట్టుకోలేక.. ఒక మంచి పనికోసం.. దొంగ నోట్లను ముద్రించాలని ప్లాన్ చేస్తాడు. మరోవైపు ఆర్బీఐ ఆఫీసర్గా రాశీ ఖన్నా. పోలీస్ ఆఫీసర్ గా విజయ్ సేతుపతి అద్భుతంగా నటించారు. ఇక ఈ వెబ్ సిరీస్ కు సీక్వెల్ ఉంటుందని గతంలోనే వెల్లడించారు మేకర్స్. త్వరలో ఆ పనులు స్టార్ట్ అవ్వబోతున్నట్టు తెలుస్తోంది.
ఎకరాకు రూ.20 వేలు పరిహారం అందించాలి
రాష్ట్రంలో ఇటీవల కురిసిన అకాల వర్షాలకు దాదాపు 3 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నా రైతులను ఆదుకోవడంలో జగన్ సర్కార్ మీనమేషాలు లెక్కిస్తోంది అని మాజీమంత్రి కేఎస్ జవహర్ ఆరోపించారు.
సింపతీ పొందేందుకే కాంగ్రెస్ నిరసనలు
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన అనుచిత వ్యాఖ్యలకుగాను ఆయన తన... Ponguleti Sudhaker Reddy hits out at Rahul
అమరుడైన నా తండ్రిని అవమానించారు.. ఆయన కొడుకును మీర్ జాఫర్ అని పిలిచారు: బీజేపీపై ప్రియాంక ఫైర్
రాహుల్ గాంధీని ఎన్నికల్లో పోటీ చేయకుండా అడ్డుకోవడం దేశానికి, ప్రజాస్వామ్యానికి శ్రేయస్కరం కాదని.. ‘అహంకారపూరిత ప్రభుత్వానికి’ వ్యతిరేకంగా గళం విప్పాల్సిన సమయం ఆసన్నమైందని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా అన్నారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ లోక్సభ సభ్యత్వంపై అనర్హత వేటు పడిన నేపథ్యంలో ఆయనకు మద్దతుగా ఆ పార్టీ అధిష్టానం నిరసనలకు పిలునిచ్చింది. రాహుల్ గాంధీకి సంఘీభావంగా దేశవ్యాప్తంగా ఈరోజు సత్యాగ్రహ దీక్ష జరపాలని కాంగ్రెస్ నిర్ణయించింది. ఈ క్రమంలోనే ఢిల్లీలోని రాజ్ఘాట్లో ఒక రోజు ‘‘సంకల్ప్ సత్యాగ్రహ’’ దీక్షను చేపట్టింది. కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే, ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా, సీనియర్ నేతలు కేసీ వేణుగోపాల్, పి చిదంబరం, సల్మాన్ ఖుర్షీద్ తదితరులు రాజ్ఘాట్ వద్ద సత్యాగ్రహంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రియాంక గాంధీ మాట్లాడుతూ.. జాతీయ ఐక్యత కోసం వేల కిలోమీటర్లు నడిచిన అమరులైన ప్రధాని కుమారుడు దేశాన్ని ఎప్పటికీ అవమానించలేరని చెప్పారు. పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీపై ప్రధాని మోదీని ప్రశ్నించినందుకు రాహుల్ గాంధీ అనర్హత వేటు పడిందని.. ఈ చర్య వెనుక ఉన్నవారికి ప్రజలు తగిన సమాధానం చెబుతారని అన్నారు. ‘‘నా కుటుంబ రక్తమే ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని పెంపొందించింది.. ఈ దేశ ప్రజాస్వామ్యం కోసం ఏం చేయడానికైనా మేం సిద్ధంగా ఉన్నాం.. కాంగ్రెస్లోని గొప్ప నాయకులు ఈ దేశంలో ప్రజాస్వామ్యానికి పునాది వేశారు.. మమ్మల్ని భయపెట్టగలరని అనుకుంటే వాళ్లు పొరపాటు పడ్డట్టే.. మేము భయపడం. సమయం వచ్చింది.. మేము ఇకపై మౌనంగా ఉండం’’ అని ప్రియాంక గాంధీ అన్నారు. అమరవీరుడు అయిన ప్రధాని కొడుకు దేశాన్ని అవమానించగలడా అని ప్రశ్నించిన ప్రియాంక గాంధీ.. ఇది దేశం కోసం ప్రాణాలర్పించిన ప్రధానిని అవమానించడమేనని అని అన్నారు. ‘‘ఒక అమరవీరుడి కొడుకును దేశ వ్యతిరేకి, మీర్ జాఫర్ అని పిలిచారు. మీరు పార్లమెంటులో ఆయన తల్లిని అవమానించారు. ఈ కుటుంబం ‘నెహ్రూ’ ఇంటిపేరును ఎందుకు ఉపయోగించరని పార్లమెంటులో ప్రధాని అడుగుతుంటారు. మీరు మొత్తం ఈ కుటుంబాన్ని, కాశ్మీరీ పండిట్ల సంప్రదాయాన్ని అవమానిస్తున్నారు. కానీ మీ మీద ఎలాంటి కేసు లేదు. మీ మీద కేసు గానీ, రెండేళ్ళ జైలు శిక్ష గానీ.. మిమ్మల్ని ఎవరూ అనర్హులుగా చేయరు. ఎందుకు?’’ అని ప్రియాంక గాంధీ ప్రశ్నించారు. ఈ రోజు వరకు వారు తమ కుటుంబాన్ని అవమానించారని.. తాము మౌనంగానే ఉన్నామని ప్రియాంక గాంధీ అన్నారు. ఒక వ్యక్తిని ఎంతగా అవమానిస్తారని ప్రశ్నించారు. అజ్ఞాతవాసానికి పంపబడిన రాముడు ‘‘పరివార్వాది’’ కాదా అని ప్రశ్నించారు. దేశ సంపదను దోచుకుని ఒకరికి ఇస్తున్నారని ఆరోపించారు. ‘‘అహంకార నియంతలు లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేనప్పుడు.. వారు ప్రశ్నలు అడిగేవారిని అణచివేయడానికి ప్రయత్నిస్తారు. ఈ మొత్తం క్యాబినెట్, ప్రభుత్వం, ఎంపీలు ఒక వ్యక్తిని రక్షించడానికి ప్రయత్నిస్తున్నారు. విచారణ జరపడం లేదు. ఆర్థిక వ్యవస్థ అంత సరిగా ఉంటే ప్రజలు ఇంకా ఎందుకు నిరుద్యోగులుగా ఉన్నారు. రాహుల్ గాంధీ కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు పాదయాత్ర చేసినప్పుడు లక్షలాది మంది నిరుద్యోగులు రాహుల్ గాంధీతో కలిసి యాత్రలో పాల్గొన్నారు. దేశాన్ని ఏకం చేయడానికి కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు నడిచే వ్యక్తి దేశాన్ని అవమానించగలడా?. రాహుల్ గాంధీ పేదలు, యువత మరియు మహిళలు తమ హక్కులను పొందాలని కోరుకుంటున్నారు. వారికి సంబంధించినది వారి చేతుల్లోకి వెళ్లాలని... పెద్ద మనిషి, ప్రధాని స్నేహితుడికి కాదు’’ అని ప్రియాంక అన్నారు. ‘‘రాహుల్ గాంధీ ప్రపంచంలోని అత్యుత్తమ విశ్వవిద్యాలయాలైన హార్వర్డ్, కేంబ్రిడ్జ్లో చదువుకున్నారు. అయినప్పటికీ వారు ఆయనను పప్పు అని పిలుస్తారు. ఆయన పప్పు కాదని.. లక్షలాది మంది ఆయనతో నడుస్తున్నారని తెలుసుకున్నప్పుడు, పార్లమెంటులో అతను లేవనెత్తిన సమాధానాలు లేని ప్రశ్నలకు వారు కలవరపడ్డారు. కేవలం ఒక వ్యక్తిని ఆపడానికి వారు ఇదంతా చేయాల్సి వచ్చింది. ఈ దేశ ప్రధాని పిరికివాడు. నన్ను జైలుకు తీసుకెళ్లండి కానీ నిజమేమిటంటే ఈ దేశ ప్రధాని పిరికివాడు. అతను తన అధికారం వెనుక దాక్కున్నారు. అహంకారి. కానీ ఈ దేశ సంప్రదాయం ఏమిటంటే దురహంకారి రాజుకు ప్రజలు సమాధానం ఇవ్వడం. ఈ దేశం అహంకారి రాజును గుర్తిస్తుంది.. ఈ దేశానికి నిజం తెలుసు’’ అని ప్రియాంక పేర్కొన్నారు. ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉన్నందున మీడియా తమ బాధ్యతను అర్థం చేసుకోవాలని ప్రియాంక గాంధీ కోరారు. ప్రశ్నించే వ్యక్తిని ఎనిమిదేళ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధిస్తే.. అది దేశానికి లేదా దాని ప్రజాస్వామ్యానికి సరికాదు. సమయం వచ్చింది.. దారో మత్ (భయపడకండి) అని ప్రియాంక గాంధీ కామెంట్ చేశారు.
టీడీపీ నుంచి తొలి బేరం నాకే.. సిగ్గు శరం వదిలేసుంటే 10 కోట్లు వచ్చేవి, కానీ : రాపాక వరప్రసాద్ సంచలనం
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి జనసేన రెబల్ ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొదటి బేరం తనకే వచ్చిందని.. టీడీపీ పది కోట్లు ఆఫర్ చేసిందని ఆయన ఆరోపించారు. తన ఓటు అమ్మితే రూ.10 కోట్లు వచ్చేదని.. తన దగ్గర డబ్బు ఎక్కువై వద్దనలేదన్నారు. నా ఓటు కోసం తన మిత్రుడు కేఎస్ఎన్ రాజును టీడీపీ నేతలు సంప్రదించారని రాపాక వరప్రసాద్ పేర్కొన్నారు. అసెంబ్లీ దగ్గర కూడా ఓ రాజుగారు టీడీపీకి ఓటేయమన్నారని.. తెలుగుదేశానికి ఓటేస్తే మంచి పొజిషన్ వుంటుందని చెప్పారని రాపాక అన్నారు. జగన్ను నమ్మాను కాబట్టే టీడీపీ ఆఫర్ను తిరస్కరించానని.. సిగ్గు శరం వదిలేస్తే తనకు పదికోట్లు వచ్చి వుండేవని వరప్రసాద్ వ్యాఖ్యానించారు. ఒకసారి పరువు పోతే సమాజంలో వుండలేమని ఆయన పేర్కొన్నారు. కాగా.. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తగిలిన షాక్కి గింగిరాలు తిరుగుతున్న వైసీపీకి .. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు శరాఘాతంలా తగిలాయి. సభలో బలం వుండటంతో పాటు విపక్ష పార్టీకి చెందిన రెబల్ ఎమ్మెల్యేల మద్ధతుతు ఏడు స్థానాలు తన ఖాతాలో పడతాయని భావించిన వైఎస్సార్ కాంగ్రెస్కు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తన వ్యూహంతో షాకిచ్చారు. దీనికి తోడు వైసీపీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్కు పాల్పడటంతో టీడీపీ అభ్యర్ధి పంచుమర్తి అనూరాధ ఎమ్మెల్సీగా గెలిచారు. ఈ నేపథ్యంలో ఆ ఎమ్మెల్యేలు ఎవరన్న దానిపై చర్చ జరగుతోంది. ALso Read: రిటర్న్ గిఫ్ట్ ఇస్తా: క్రాస్ ఓటింగ్ ఆరోపణలపై వైసీపీపై ఉండవల్లి శ్రీదేవి ఫైర్ ఈ నేపథ్యంలో వైసీపీ హైకమాండ్ సీరియస్గా స్పందించింది. ఈ క్రమంలో నలుగురు ఎమ్మెల్యేలపై వేటు వేసింది. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రాంనారాయణ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవిలపై వేటు వేసింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో విప్ ఉల్లంఘించినందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేసింది. వైసీపీ నుంచి ఈ నలుగురిని సస్పెండ్ చేస్తున్నట్లు పేర్కొంది.
వైసీపీలో ప్రశ్నిస్తే తొక్కేయడం, నలిపేయడమే: ఆనం రామనారాయణరెడ్డి ఫైర్
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో.. ప్రభుత్వంలో ఏకఛత్రాధిపత్యం రాజ్యమేలుతోంది. రాజులు కాలం నాటి తరహా పాలన కొనసాగుతుంది.
Ranveer Singh: రణ్వీర్-దీపికల మధ్య అంతర్గత విబేధాలు.. ఇదే సాక్ష్యం అంటున్న ఫ్యాన్స్
బాలీవుడ్ స్టార్ కపుల్స్ రణ్వీర్ సింగ్- దీపికల మధ్య అంతర్గత విబేధాలు మొదలైనట్లు తెలుస్తోంది.
'ఎదుర్కోలేకనే రాహుల్ గాంధీపై అనర్హత వేటు'
ప్రజాస్వామ్య వ్యవస్థకు ప్రధాని మోడీ తూట్లు పొడుస్తున్నారని, అందులో భాగమే రాహుల్ గాంధీపై... Revanthreddy hits out at BJP
ఐపీఎల్ 2023కి 5 రోజుల ముందే 12 మంది ప్లేయర్లు అవుట్... అక్కడ కూడా ఆర్సీబీయే టాప్...
ఐపీఎల్ 2023 సీజన్ మరో 5 రోజుల్లో ప్రారంభం కాబోతోంది. మొదటి మ్యాచ్లో డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్, 2021 ఐపీఎల్ విన్నర్ చెన్నై సూపర్ కింగ్స్తో తలబడనుంది. అయితే ఐపీఎల్ ప్రారంభానికి ముందే ఏకంగా డజన్ ప్లేయర్లు, గాయాలతో టీమ్లకి దూరమయ్యారు... ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్తో పాటు ముంబై ఇండియన్స్ స్టార్ ప్లేయర్ జస్ప్రిత్ బుమ్రా.. ఐపీఎల్ 2023 సీజన్ మొత్తానికి దూరమయ్యారు. ఈ రెండు ఫ్రాంఛైజీలకు కీ ప్లేయర్లు అయిన ఈ ఇద్దరి గైర్హజరీ... టీమ్ పర్ఫామెన్స్పై తీవ్రంగా ప్రభావం చూపనుంది... ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ జే రిచర్డ్సన్ కూడా గాయంతో ఐపీఎల్ 2023 సీజన్ మొత్తానికి దూరమయ్యాడు. బుమ్రా లేని లోటు రిచర్డ్సన్తో తీరుతుందని భావించిన ముంబై ఇండియన్స్కి ఇది పెద్ద దెబ్బే. అలాగే చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్ కేల్ జెమ్మిసన్, గాయంతో ఐపీఎల్ 2023 సీజన్ మొత్తానికి దూరమయ్యాడు.. రాజస్థాన్ రాయల్స్ యంగ్ బౌలర్ ప్రసిద్ధ్ కృష్ణ కొన్ని నెలలుగా గాయంతో బాధపడుతున్నాడు. టీమిండియాకి స్టార్ బౌలర్ అవుతాడనుకున్న ప్రసిద్ధ్ కృష్ణ ఎప్పుడు రీఎంట్రీ ఇస్తాడో కూడా తెలియని పరిస్థితి.. కేకేఆర్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ కూడా ఐపీఎల్ 2023 సీజన్ మొత్తానికి దూరమైనట్టు సమాచారం. అయితే ఇప్పటిదాకా కోల్కత్తా ఈ విషయంపై ఎలాంటి ప్రకటన చేయలేదు. పంజాబ్ కింగ్స్ బ్యాటర్ జానీ బెయిర్ స్టో కూడా గాయంతో బాధపడుతున్నాడు... ఆరు నెలలుగా క్రికెట్కి దూరంగా ఉన్న జానీ బెయిర్స్టో, ఐపీఎల్ 2023 సీజన్ మొత్తానికి దూరమయ్యాడు. పంజాబ్ కింగ్స్ టీమ్పై జానీ బెయిర్స్టో లేని లోటు తీవ్రంగా ప్రభావం చూపనుంది. ఐపీఎల్ 2022 సీజన్లో ఉమ్రాన్ మాలిక్తో పాటు వెలుగులోకి వచ్చిన యంగ్ ఫాస్ట్ బౌలర్ మోసిన్ ఖాన్... మోసిన్ ఖాన్ ఖాన్, టీమిండియా తరుపున ఆరంగ్రేటం చేయబోతున్నాడని కూడా వార్తలు వచ్చాయి. అయితే దేశవాళీ టోర్నీల్లో గాయపడిన మొయిన్, ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడు. ఈసారి లక్నో సూపర్ జెయింట్స్, మోసిన్ ఖాన్ ఖాన్ లేకుండానే బరిలో దిగబోతోంది... అదృష్టానికి ఆమడదూరంలో ఉండే ఆర్సీబీ, గాయాల విషయంలోనూ ముందు వరుసలో ఉంది. ఏకంగా ముగ్గురు ఆర్సీబీ ప్లేయర్లు గాయాలతో బాధపడుతున్నారు. ఇంగ్లాండ్ ఆల్రౌండర్ విల్ జాక్స్ ఇప్పటికే గాయంతో ఐపీఎల్ 2023 నుంచి తప్పుకున్నాడు... ఐపీఎల్ 2022లో సెంచరీ చేసిన యంగ్ బ్యాటర్ రజత్ పటిదార్, గాయంతో బాధపడుతున్నాడు. అతను సగం ఐపీఎల్ మ్యాచులకు అందుబాటులో ఉండడం లేదు. అలాగే జోష్ హజల్వుడ్ గాయంతో ఇండియాతో సిరీస్లో ఆడలేదు. అతను ఐపీఎల్ ఆడతాడా? లేదా? అనేది అనుమానమే.. చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్ ముఖేశ్ కుమార్ చౌదరి కూడా గాయంతో బాధపడుతున్నాడు. అతను కూడా సీఎస్కే ఆడిన మొదటి నాలుగైదు మ్యాచులు ఆడడం అనుమానమే.. మొత్తంగా ఐపీఎల్ ఆరంభానికి ముందే డజను మంది ప్లేయర్లు, గాయాలతో బాధపడుతుండడంతో మున్ముందు ఈ సంఖ్య రెట్టింపు అయినా ఆశ్చర్యపోనవసరం లే..
పవన్ కళ్యాణ్ ‘OG’ కోసం లోకేషన్ల వేటలో సుజీత్.. ఎక్కడెక్కడ చూస్తున్నారంటే?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ప్రస్తుతం షూటింగ్ లకే ఎక్కువగా సమయం ఇస్తున్నారు. తను ఓకే చేసిన ప్రాజెక్ట్ ను ఒక్కొక్కటిగా పూర్తి చేస్తున్నారు. ఫ్యాన్స్ ఆ చిత్రాల కోసం చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పవన్ కళ్యాణ్ లైనప్ లో.... హరిహర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్, వినోదయ సీతమ్, ఓజీ చిత్రాలు ఉన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం పవన్ సినిమాలకే ఫుల్ టైమ్ కేటాయించినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ - సుజీత్ (Sujeeth) కాంబోలో రాబోతున్న చిత్రంపై అప్డేట్ అందింది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో ‘సాహో’ వంటి భారీ యాక్షన్ ఫిల్మ్ ను సుజీత్ తెరకెక్కించిన విషయం తెలిసిందే. హాలీవుడ్ తరహాలో యాక్షన్ సీన్స్ ను, అందుకు తగ్గ కథను ఎంచుకొని తెలుగు ప్రేక్షకులను, ఫ్యాన్స్ ను మెప్పించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో OG అనే చిత్రాన్ని డైరెక్ట్ చేయబోతున్నారు. పవన్ అన్నీ ప్రాజెక్టుల్లో కన్నా ఈ సినిమాపైనే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ క్రమంలో ఫ్యాన్స్ కు అదిరిపోయే అప్టేడ్ అందించారు. త్వరలో షూటింగ్ ప్రారంభించబోతుండగా.. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు ఫుల్ స్వింగ్ లో కొనసాగుతున్నాయి. ప్రస్తుతం సుజీత్ లోకేషన్ల వేటలో చాలా బిజీగా ఉన్నారని మేకర్స్ అప్డేట్ ఇచ్చారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను కూడా షేర్ చేశారు. ఫొటోలను బట్టి సుజీత్ ముంబైలోని పలు ఫేమస్ స్పాట్ లను షూటింగ్ కు ఎంచుకుంటున్నారని తెలుస్తోంది. ప్రధానంగా ముంబైలోని గేట్ వే ఆఫ్ ఇండియా, తాజ్ హోటల్, చారిత్రక కట్టడమైన ఫ్లోరా ఫౌంటేన్ వంటి లోకేషన్లను పరిశీలించినట్టు తెలుస్తోంది. గ్యాంగ్ స్టర్ నేపథ్యంతో చిత్రాన్ని తెరకెక్కిస్తున్న తరుణంలో ముంబైని షూటింగ్ స్పాట్ గా ఎంచుకున్నారని తెలుస్తోంది. డీవోపీ రవి కే చంద్రన్, ప్రొడక్షన్ డిజైనర్ ఏఎస్ ప్రకాష్ తో కలిసి లోకేషన్లను పరిశీలించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇక గతంలో వచ్చిన పోస్టర్ కూడా భారీ హైప్ ను క్రియేట్ చేసింది. పవన్ కళ్యాణ్ తో సినిమా చేసే ఛాన్స్ రావడంతో ‘ఓజీ’ కోసం సుజీత్ చాలా శ్రద్ధ వహిస్తున్నారు. బలమైన కథతో వస్తున్నాడని ప్రచారం జరుగుతుండటంతో సినిమాపై మరింతగా అంచనాల్ని పెంచేస్తోంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తి చేస్తున్నారు. వచ్చే నెల నుంచే రెగ్యూలర్ షూటింగ్ కూడా జరనుంది. చిత్రాన్ని ‘ఆర్ఆర్ఆర్’ నిర్మాత డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. అనిరుధ్ సంగీతం అందిస్తున్నట్టు తెలుస్తోంది. వీలైతే వచ్చే దసరాకు లేదంటే నెక్ట్స్ ఇయర్ విడుదల కానుంది. Our director @sujeethsign , along with @dop007 and production designer #ASPrakash , are on a location scout for #OG ! ❤️ pic.twitter.com/l2ZbfJ0rjb — DVV Entertainment (@DVVMovies) March 26, 2023
దేశ భూమిలో.. దేశ జెండాలో నా కుటుంబ రక్తం ఉంది: ప్రియాంక గాంధీ
దేశ భూమిలో.. దేశ జెండాలో నా కుటుంబం రక్తం ఉందని కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు.
టేస్టీ టేస్టీ పీనట్ బటర్.. తింటే ఎన్ని లాభాలో..!
పీనట్ బటర్ ను చాలా మంది ఇష్టంగా తింటుంటారు. క్రంచీ టోస్ట్ కు పీనట్ బటర్ ను రాసి తింటే టేస్ట్ ఎంతబాగుంటుందో .. ! నిజానికి దీనిలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగున్నాయని నిపుణులు చెబుతున్నారు. ఈ వేరుశెనగ వెన్న ప్రోటీన్ల బాంఢాగారం. దీన్ని తినడం వల్ల ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.. గుండెకు మేలు వేరుశెనగ వెన్నలో ఒలేయిక్ ఆమ్లం ఉంటుంది. ఇది కొలెస్ట్రాల్ స్థాయిలను, రక్తంలో చక్కెర లెవెల్స్ ను, బ్లడ్ ప్రెజర్ ను నియంత్రించడానికి ఎంతగానో సహాయపడుతుంది. ఈ పీనట్ బటర్ గుండెకు సంబంధిత అనారోగ్య సమస్యల ప్రమాదాన్ని తగ్గించడానికి సహాయపడుతుంది. యాంటి క్యాన్సర్ గుణాలు పీనట్ బటర్ లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కంగా ఉంటాయి. వేరుశెనగలో విటమిన్ ఇ, మెగ్నీషియం, విటమిన్ బి లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలోని కణాల క్షీణతను మరమ్మత్తు చేయడానికి సహాయపడతాయి. అలాగే క్యాన్సర్ తో పోరాడటానికి సహాయపడతాయి. అయితే దీనిపై మరింత పరిశోధన అవసరం. డయాబెటిస్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది జర్నల్ ఆఫ్ అమెరికన్ మెడికల్ అసోసియేషన్ లో ప్రచురించబడిన ఒక అధ్యయనం ప్రకారం.. వారానికి కనీసం 2 రోజులు 5 టేబుల్ స్పూన్ల వేరుశెనగ వెన్నను తినడం వల్ల డయాబెటిస్ వచ్చే ప్రమాదం దాదాపు 30% తగ్గుతుంది. ముఖ్యంగా టైప్ 2 డయాబెటిస్ వచ్చే ఛాన్సెస్ తగ్గుతాయి. తక్కువ కార్బ్ కంటెంట్ స్వచ్ఛమైన వేరుశెనగ వెన్నలో పిండి పదార్థాలు చాలా తక్కువగా ఉంటాయి. దీనివల్ల ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉండదు. కానీ కొన్నిసార్లు దీనిని ఉత్పత్తి చేసే కొన్ని కంపెనీలు, ప్రకటనకు విరుద్ధంగా సంకలనాలు, ఎక్కువ చక్కెరను కలుపుతాయి. వేరుశెనగలోని ప్రధాన కొవ్వులలో ఒకటైన ఒలేయిక్ ఆమ్లం ఈ ప్రయోజనాలకు అసలు కారణం. దీనిలోని యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఇందుకు తోడ్పడతాయి. బరువు తగ్గడం వేరుశెనగ వెన్నకూడా బరువు తగ్గేందుకు సహాయపడుతుంది. స్వచ్ఛమైన వేరుశెనగ వెన్నలో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. వేరుశెనగ వెన్నలో ప్రోటీన్లు, విటమిన్లు, ఖనిజాలు సమృద్ధిగా ఉంటాయి. ఇది ఎక్కువ సేపు మీ కడుపును నిండుగా ఉండటానికి సహాయపడుతుంది. ఇది ఆహార కోరికలను తగ్గిస్తాయి. కానీ వేరుశెనగ వెన్న మాత్రమే బరువు తగ్గడానికి సహాయపడదు.
డోంట్ షేర్: పిల్లల ఫోటోలను ఆన్లైన్లో పోస్ట్ చేయొద్దు
సాధారణంగా పిల్లల ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేసి మురిసిపోతుంటారు పేరెంట్స్.
హీరో ప్రభాస్పై మంత్రి మల్లారెడ్డి సెటైర్లు.. సినిమా ఈవెంట్లో రచ్చ
తెలంగాణ కార్మిక మంత్రి మల్లారెడ్డి మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. తనదైన స్టయిల్లో బోల్డ్ గా లౌడ్గా మాట్లాడుతూ ఆకట్టుకుంటారు. నవ్వులు పూయిస్తుంటారు. తన మల్లారెడ్డి కాలేజీ ఈవెంట్లలోనే కాదు, అసెంబ్లీలోనూ ఆయన స్పీచ్ నవ్వులు పూయిస్తుంటుంది. తాజాగా ఆయన సినిమా ఈవెంట్లో పాల్గొన్నారు. ఆ మధ్య మేడే రోజు చిరంజీవి సమక్షంలో తనదైన స్పీచ్తో దద్దరిల్లేలా చేసిన మంత్రి మల్లారెడ్డి తాజాగా `మేమ్ ఫేమస్` అనే సినిమా టీజర్ ఈవెంట్లో రచ్చ చేశారు. ఆదివారం జరిగిన ఈ ఈవెంట్కి గెస్ట్ గా వచ్చిన మల్లారెడ్డి తనదైన స్పీచ్తో హోరెత్తించారు. ఇందులో భాగంగా సినిమా టైటిల్కి తగ్గట్టుగానే తన స్పీచ్ని కొనసాగించారు. ఫేమస్ గురించి వివరించారు. తాను ఇప్పుడు ఫేమస్ అని, అందుకు కారణం కష్టపడి వచ్చానని, పాలమ్మినా, పూలమ్మినా, కాలేజీలు పెట్టినా, ఆస్పిటల్స్ పెట్టినా కష్టపడి పైకొచ్చా, ఇప్పుడు మినిస్టర్ అయ్యానని తెలిపారు. అయితే ఈ క్రమంలో `మేమ్ ఫేమస్` చిత్రంలో హీరోగా నటించిన సుమంత్ ప్రభాస్ని పొగుడుతూ ప్రభాస్ తో పోల్చుతూ ప్రశంసలు కురిపించారు. సుమంత్ ప్రభాస్ ఇద్దరు హీరోల పేర్లు పెట్టుకున్నందుకు అభినందించిన మంత్రి చూడ్డానికి ప్రభాస్ కంటే అందంగా ఉన్నాడని తనదైన స్టయిల్లో ఆ కుర్ర హీరోని లేపాడు. అంతేకాదు ప్రభాస్ అంటే బోలెడు మేకప్ వేసుకుని ఉంటాడు, కానీ నువ్వు మేకప్ లేకుండానే స్మార్ట్ గా ఉన్నావ్డం కామెంట్ చేశాడు. దీంతో ఆడియెన్స్, ఫ్యాన్స్ అందరు హోరెత్తించారు. తెలంగాణ బిడ్డ రేపు దుమ్ములేతడన్నారు. తెలంగాణ ప్రభాస్ అంటూ ఆ కుర్ర హీరోని లేపి పడేశాడు. దీంతో ఈవెంట్ మొత్తం నవ్వులతో, అరుపులతో హోరెత్తింది. అందరికంటే మీరే స్మార్ట్ ఉన్నారని హీరో అనగా, అదైతే నిజమే అంటూ తాను డెబ్బై ఏళ్ల ఏజ్లోనూ ఎనర్జిటిక్గా ఉన్నానని, స్మార్ట్ గా ఉన్నానని చెప్పడంతో ఏఎంబీ థియేటర్ మొత్తం అరుపులతో దద్దరిల్లింది. ఈ క్రమంలో మంత్రి మల్లారెడ్డి తనదైన స్టయిల్లోనే ఎప్పటిలాగే క్రేజీ స్పీచ్తో ఆద్యంతం అలరించారు. గాలి తిరుగుడు తిరగ కుండా పక్కా ప్లానింగ్తో ముందుకెళ్లాలని, ఫేమస్ కావాలని, తనలాగే ఫేమస్ కావాలని తెలిపారు. ఈ ఏజ్లో ఎంజాయ్లకు పోతే లైఫ్ పోతుందన్నారు. ప్రస్తుతం ఆయన స్పీచ్ నెట్టింట వైరల్ అవుతుంది. మల్లారెడ్డి ఆద్యంతం కామెడీని పంచేలా ప్రసంగం సాగడం విశేషం. అయితే ప్రభాస్పై ఆయన నవ్వుతూ కామెంట్ చేసినా, డార్లింగ్ ఫ్యాన్స్ కి మాత్రం గుచ్చుకునేలా ఉందని అంటున్నారు నెటిజన్లు. ఒకరిని లేపేందుకు ప్రభాస్పై ఇలాంటి కామెంట్లు చేస్తారా? అంటూ పెదవి విరుస్తున్నారు.
మేడ్చల్ బీఆర్ఎస్లో బయటపడిన అసమ్మతి
జాతీయ రాజకీయాలు లక్ష్యంగా బీఆర్ఎస్ దూసుకువెళ్లుతున్న వేళ.. మేడ్చల్ జిల్లా పార్టీలో అసమ్మతి.... Political war between BRS Leaders of Medchal District
ఆయుర్వేద చికిత్సతో క్యాన్సర్ నయం చేస్తామని రూ. 15 లక్షల మోసం.. పోలీసులను ఆశ్రయించిన బాధితులు
థానే: ఆధునిక వైద్యం అందుబాటులోకి వచ్చిన తర్వాత ఆయుర్వేద చికిత్సపై ఆధారపడటం దాదాపు తగ్గిపోయింది. కానీ, ఆయుర్వేద వైద్యంపై ఉన్న నమ్మకాలు మాత్రం ఇప్పటికీ అలాగే కొనసాగుతున్నాయి. ఈ నమ్మకాలను ఆసరాగా చేసుకుని కొందరు మోసగాళ్లు అమాయక ప్రజలను చీట్ చేస్తున్నారు. ఇలాంటి ఘటనే ఒకటి మహారాష్ట్రలోని థానేలో వెలుగులోకి వచ్చింది. ఏకంగా క్యాన్సర్నే నయం చేస్తామని ఓ ముఠా నయవంచనకు పాల్పడింది. రూ. 15.22 లక్షలను ట్రీట్మెంట్ పేరిట మోసం చేసి ఆ తర్వాత ముఖం చాటేశారు. మోసపోయామని గ్రహించిన బాధితులు పోలీసులను ఆశ్రయించారు. రైల్వే శాఖలో పని చేస్తున్న పెయింటర్ నౌపడా పోలీసు స్టేషన్ను ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు. ఆయుర్వేద చికిత్సతో తన భార్య క్యాన్సర్ను నయం చేస్తామని ఓ ఆయుర్వేద ట్రీట్మెంట్ సెంటర్ తమను మోసం చేసిందని ఆరోపించాడు. రూ. 15.22 లక్షల మోసం చేశారని వివరించాడు. తన భార్యకు గతేడాది ఫిబ్రవరి నుంచి ఈ చికిత్స అందిస్తున్నారని, కానీ, తన భార్య ఆరోగ్య పరిస్థితిలో ఏ మాత్రం మార్పు లేదని పేర్కొన్నాడు. అంతేకాదు, కొన్ని రోజులుగా ఆ ఆయుర్వేద చికిత్స కేంద్రానికి చెందిన వ్యక్తులు తన నుంచి తప్పించుకోవడం మొదలు పెట్టారని తెలిపాడు. ఆయుర్వేద సెంటర్లోని ఇద్దరు వ్యక్తులపై చీటింగ్, ఇతర నేరాలపై శనివారం కేసు నమోదైనట్టు వివరించాడు. Also Read: భారత్లో భారీగా పెరిగిన కరోనా కేసులు.. గత 149 రోజుల్లో ఇదే అత్యధికం.. ఈ కేసులో ఇప్పటికైతే ఎవరినీ అరెస్టు చేయలేదని పోలీసులు తెలిపారు. బాధితులు చేసిన ఆరోపణలను దర్యాప్తు చేస్తున్నామని వివరించారు.
సిట్ అంటే బండి సంజయ్ కు లెక్కలేదా?
టీఎస్ పీఎస్సీ నిర్వహించిన ప్రవేశపరీక్షల ప్రశ్నపత్రాల లీకేజీపై దర్యాప్తుచేస్తున్న స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్)ను బండి సంజయ్ లెక్కచేస్తున్నట్లు లేదు. ప్రశ్నపత్రాల లీకేజీలో ఎవరి పాత్ర ఎంత అన్నది తేల్చటానికే ప్రభుత్వం సిట్ ను నియిమించింది. లీకేజీ వ్యవహారంలో బీజేపీ చీఫ్ బండి సంజయ్ ప్రభుత్వంతో పాటు కేటీయార్, కవిత మీద చాలా ఆరోపణలు చేశారు. జగిత్యాల మండలంలో వందమందికి గ్రూప్ 1 లో మంచి ర్యాంకులు వచ్చిన విషయమై ఆరోపించారు. మండలంలో ఎవరెవరికి ర్యాంకులు వచ్చాయి […] The post సిట్ అంటే బండి సంజయ్ కు లెక్కలేదా? first appeared on namasteandhra .
టీఎస్పీఎస్సీ పేపర్ లీక్: నేరేళ్లచెరువులో రాజేంద్ర కుమార్ అరెస్ట్
హైదరాబాద్: ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని షాద్ నగర్ మండలం నేరేళ్ల చెరువుకు చెందిన రాజేంద్ర కుమార్ ను సిట్ అధికారులు ఆదివారం నాడు అరెస్ట్ చేశారు. ప్రశ్నాపత్రం కొనుగోలుకు రూ. 10 లక్షలకు ఒప్పందం కుదిరిందని సిట్ అధికారులు గుర్తించారు. రూ. 5 లక్షలు అడ్వాన్స్ గా రాజేంద్రకుమార్ ఇచ్చారన్నారు. తిరుపతయ్య అనే వ్యక్తి నుండి రాజేంద్రకుమార్ కొనుగోలు చేశారని సిట్ గుర్తించింది. ఉపాధి హామీ పథకంలో తిరుపతయ్యతో పాటు రాజేంద్రకుమార్ కిలిసి పనిచేసినట్టుగా సిట్ అధికారులు గుర్తించారు.
ఎన్టీఆర్ 30 కోసం హాలీవుడ్ యాక్షన్ కొరియోగ్రఫర్.. తారక్ కోసం రంగంలోకి దింపిన కోరటాల
నందమూరి అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తోన్న ఎన్టీఆర్30 సినిమాను సెక్ట్స్ ఎక్కించాడు తారక్. ఫ్యాన్స్ ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్న ఈ ప్రాజెక్ట్ రీసెంట్ గా ఓపెనింగ్ ను గ్రాండ్ గా జరుపుకుంది. జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించబోతున్న ఈసినిమాను భారీ యాక్షన్ సీక్వెన్స్ లతో... రూపొందించబోతున్నారు. ఎన్టీఆర్ ఇమేజ్ ను దృష్టిలో పెట్టుకుని.. కొరటాల శివ ఈసినిమాను క్వాలిటీలో ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా రూపొందిస్తున్నాడు. ముఖ్యంగా ఈసినిమాలో యాక్షన్ సీన్స్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ చేత హౌరా అనిపిస్తాయట. దాని కోసం ఫస్ట్ షెడ్యూల్షూటింగ్ నుంచే ప్లాన్ చేసుతకుంటున్నాడు శివ. రీసెంట్ గా ఈసినిమాలో యాక్షన్ సీన్స్ కోసం.. ట్యాంకర్లలో డూప్ బ్లడ్ ను తీసుకెళ్లడం హాట్ టాపిక్ అయ్యింది సోషల్ మీడియాలో. ఇక ఇప్పుడు NTR30 కి సబంధించి మరో అప్ డేట్ తో మరోసారి అంచనాలు పెంచేశాడు కొరటాల శివ. ఇంతకీ ఈసినిమాకు సబంధించిన క్రేజీ అప్ డేట్ ఏంటీ అంటే..? Renowned Action Producer #KennyBates joins the team of #NTR30 & is choreographing major action sequences Conceptualization in progess! @tarak9999 #JanhviKapoor #KoratalaSiva @NANDAMURIKALYAN @anirudhofficial @sabucyril @RathnaveluDop @NTRArtsOfficial pic.twitter.com/ytl01wi3Eo — Yuvasudha Arts (@YuvasudhaArts) March 25, 2023 ఆర్ఆర్ఆర్ లాంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత తారక్ చేస్తున్న సినిమా కావడంతో ప్రతీ ఒక్కరిలోనూ NTR30పై తీవ్ర ఆసక్తి నెలకొంది. ఇక ఈ సినిమా కోసం కొరటాల శివ హాలీవుడ్ టెక్నీషియన్లను రంగంలోకి దింపనున్నాడు.అందులో భాగంగా ముందుగా ఈ సినిమా కోసం ప్రముఖ హాలీవుడ్ యాక్షన్ కొరియోగ్రాఫర్ కెన్ని బేట్స్ సినిమాలో భాగం అయ్యాడు. ఆయన ఈసినిమా టీమ్ తో చర్చిస్తున్న ఓ వర్కింగ్ స్టిల్ను రిలీజ్ చేశారు మూవీ టీమ్. బేట్స్.. మిషన్ ఇంపాజిబుల్ లాంటి భారీ యాక్షన్ సీనిమాలకు పనిచేశారు. ఇక హాలీవుడ్ స్టార్ యక్షన్ కోరియోగ్రఫర్ ఈ సినిమాలో భాగం కావడంతో తారక్ ఫ్యాన్స్ ఫుల్ ఎగ్జైట్ అవుతున్నారు. ఇక ఈ సినిమాను యువసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఐలాండ్ & పోర్ట్ బ్యాక్డ్రాప్లో రూపొందుతున్న ఈసినిమా కోసం రకరకాల ప్లాన్స్ చేస్తున్నట్టు తెలుస్తోంది. పూర్తిగా ఫిక్షన్ స్టోరీ కాకపోయినా.. సెమీ-పీరియడిక్ కథతో.. ఓ ఐలాండ్లో సెటప్ చేసుకుని సినిమా సాగబోతున్నట్టు సమాచారం. మరి కోరటాల ఆచార్య సినిమాతో దెబ్బతిని ఉన్నాడు. ఈసారి ఈసినిమాను ఏంచేస్తాడో చూడాలి.
పవన్కల్యాణ్ సినిమాలో విలన్గా అడిగితే చేయనన్న : మల్లారెడ్డి
పవన్కల్యాణ్ సినిమాలో విలన్గా అడిగితే చేయనన్న : మల్లారెడ్డి
మన భూమికి సౌర తుపాన్ ఈనెల 24 గురువారం తాకింది. వాస్తవానికి ఇది చాలా శక్తివంతమైన సౌర తుపాన్. అయితే ఇది రావడం ఎవరూ గమనించలేక పోయారని అమెరికా నేషనల్ ఓషన్ , అండ్ అట్మాస్ఫియర్ అడ్మినిస్ట్రేషన్ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇది గ్రేడ్ జి 4 స్థాయికలిగిన భూ అయస్కాంత తుఫాన్గా వారు అంచనా వేశారు. ఈ జి 4 గ్రేడ్ స్థాయి సౌర తుపాన్ సాధారణంగా పవర్ గ్రిడ్లపై అత్యంత విస్తారంగా వోల్టేజీ సమస్యలను తీసుకు […]
చంద్రబాబుతోనే స్వర్ణాంధ్రప్రదేశ్ సాధ్యం.. కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి
ఆంధ్రప్రదేశ్ స్వర్ణాంధ్రప్రదేశ్ కావాలంటే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాల్సిన అవసరం ఉందని టీడీపీ నేత కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి అన్నారు..
జగన్ కొట్టిన దెబ్బకి మైండ్ బ్లాంక్.. రిటర్న్ గిఫ్ట్ ఇస్తా.. ఎమ్మెల్యే శ్రీదేవి
ఏపీలో జరిగిన ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో క్రాస్ ఓటింగ్ కి పాల్పడ్డారనే ఆరోపణలతో నలుగురు ఎమ్మెల్యేలని తొలగించింది వైసీపీ పార్టీ. కాగా సస్పెన్షన్కు గురైన తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి తొలిసారి మీడియా ముందుకొచ్చారు. హైదరాబాద్లో ఆమె మీడియాతో మాట్లాడుతూ.. సీఎం జగన్ పై మండిపడ్డారు. జగన్ కొట్టిన దెబ్బకు నా మైండ్ బ్లాంక్ అయ్యింది.. నాపై ఆరోపణలు చేసినవారికి రిటర్న్ గిఫ్ట్ ఇస్తానని ఎమ్మెల్యే శ్రీదేవి శపథం చేశారు. తాను ఇప్పుడు స్వతంత్రురాలినని, ఏ పార్టీతోనూ […]
ట్విట్టర్ బయోను మార్చిన రాహుల్ గాంధీ.. ‘డిస్ క్వాలిఫైడ్ ఎంపీ’ అంటూ చేర్చిన కాంగ్రెస్ నేత
‘మోడీ ఇంటి పేరు’ వ్యాఖ్యలపై పరువు నష్టం కేసులో రాహుల్ గాంధీ దోషిగా తేలారు. దీంతో ఆయన పార్లమెంట్ సభ్యత్వానికి అనర్హుడు అయ్యారు. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ ట్విట్టర్ లో తన బయోను మార్చుకున్నారు. ‘డిస్ క్వాలిఫైడ్ ఎంపీ’ అంటూ అందులో తన ప్రస్తుత హోదాను పేర్కొన్నారు. వైరల్ అవుతున్న పాత ట్వీట్ వివాదంపై స్పందించిన సినీ నటి ఖుష్బూ.. ఆ వ్యాఖ్యలకు సిగ్గుపడటం లేదంటూ కామెంట్.. చట్ట ప్రకారం ఒక ఎంపీకి రెండు లేదా అంతకంటే ఎక్కువగా జైలు శిక్ష పడితే ఆయన లోక్ సభ సభ్యత్వానికి అర్హత కోల్పోతారు. ప్రస్తుతం రాహుల్ గాంధీ కేరళలోని వయనాడ్ నుంచి ఎంపీగా ఉన్నారు. ఆయనపై అనర్హత వేటు పడటంతో ఆ సీటు ఖాళీ అయ్యింది. గత శుక్రవారం రాహుల్ గాంధీని లోకసభలోకి అనుమతించలేదు. చట్టప్రకారం ఆయనపై అనర్హత వేటు వేసినందున ఆయన పార్లమెంటరీ కార్యకలాపాల్లో పాల్గొనలేరని పార్లమెంటు దిగువ సభ పేర్కొంది. అయితే ఈ చర్యను ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ, సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ సహా ప్రతిపక్షాలు తీవ్రంగా ఖండించాయి. 2019లో కర్ణాటకలో జరిగిన ఎన్నికల ప్రసంగంలో ‘మోడీ’ అనే ఇంటిపేరును హేళన చేసినందుకు రాహుల్ గాంధీకి సూరత్ కోర్టు రెండేళ్ల జైలు శిక్ష విధించిన విషయం తెలిసిందే. 2019 సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో రాహుల్ గాంధీ 'దొంగలందరికీ మోడీ అనే ఉమ్మడి ఇంటిపేరు ఎలా ఉంటుంది' అని ప్రశ్నించారు. నీరవ్ మోడీ, లలిత్ మోడీ, నరేంద్ర మోడీ... వారందరికీ మోడీ అనే ఉమ్మడి ఇంటిపేరు ఎలా ఉంటుంది? దొంగలందరికీ మోడీ అనే ఇంటిపేరు ఎలా ఉంటుందని ప్రశ్నించారు. భారత్లో భారీగా పెరిగిన కరోనా కేసులు.. గత 149 రోజుల్లో ఇదే అత్యధికం.. శాంతికి విఘాతం కలిగించే ఉద్దేశ్యంతో ఉద్దేశపూర్వకంగా అవమానించినందుకు భారత శిక్షాస్మృతి సెక్షన్ 504 కింద సూరత్ కోర్టు చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ హెచ్ హెచ్ వర్మ గాంధీని దోషిగా నిర్ధారించారు. ఆయనకు రెండేళ్ల జైలు శిక్ష విధించింది. ఆ తర్వాత రాహుల్ గాంధీకి బెయిల్ మంజూరు చేయడంతో పాటు శిక్షను 30 రోజుల పాటు సస్పెండ్ చేశారు. అనర్హత వేటు వల్ల రాహుల్ గాంధీపై పడే ప్రభావం ? కాగా.. లోక్ సభ నుంచి రాహుల్ గాంధీ అనర్హతకు గురికావడం వల్ల ఆయన అనేక పరిణామాలు చోటుచేసుకునే అవకాశం ఉంది. ఆయన ఎనిమిదేళ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధం విధించడంతో పాటు ఢిల్లీలోని తన అధికారిక బంగ్లాను కూడా కోల్పోయే అవకాశం ఉంది. అయితే 2024లో సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు ఏడాదికి పైగా సమయం ఉంది. కావున వయనాడ్ స్థానాన్ని భర్తీ చేయడానికి ఎన్నికల సంఘం అక్కడ ఉప ఎన్నికలు నిర్వహించవచ్చు. రాజ్ఘాట్ వద్ద కాంగ్రెస్ సత్యాగ్రహ దీక్ష ప్రారంభం.. పోలీసులు అనుమతి లేకున్నా కొనసాగుతున్న దీక్ష.. కాంగ్రెస్ సత్యాగ్రహ దీక్ష.. తమ పార్టీ నేత రాహుల్ గాంధీని లోక్ సభ నుంచి అనర్హుడిగా ప్రకటించడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ నేడు దేశవ్యాప్తంగా ఒక రోజు సత్యాగ్రహం నిర్వహిస్తోంది. ఢిల్లీలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా సత్యాగ్రహానికి నేతృత్వం వహిస్తున్నారు. ఇందులో జైరాం రమేష్, కేసీ వేణుగోపాల్ తో పాటు కాంగ్రెస్ ముఖ్య నాయకులు పాల్గొన్నారు.
Apsara Rani: వైట్ టాప్లో పిచ్చెక్కించిన అప్సర.. అంతా చూపించేసిందిగా!
బోల్డ్ బ్యూటీ అప్సర రాణి సండే హాట్ ట్రీట్తో ఇంటర్నెట్ను హీటెక్కించింది.
నిరుపేదలకు వరం కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ : మంత్రి గంగుల
కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ లాంటి పథకం యావత్ ప్రపంచంలోని ఏ దేశంలో, ఏ రాష్ట్రంలో కూడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో అమలు చేస్తున్న ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ దేనని రాష్ట్ర బీసీ సంక్షేమ పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. ఆదివారం కలెక్టరేట్ ఆడిటోరియంలో కరీంనగర్ నియోజక వర్గంలోని కొత్తపల్లి, కరీంనగర్ అర్బన్, రూరల్ మండలాలకు చెందిన లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో మంత్రి ముఖ్య […]
ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా కీలక వ్యాఖ్యలు చేశారు. ఒక్క ఎమ్మెల్సీ సీటు గెలిచి చంద్రబాబు నానా హంగామా చేస్తున్నారని మండిపడ్డారు. సింహం ఒక్క అడుగు వెనక్కి వేస్తే ఓడిపోయిననట్టు కాదని.. రెట్టింపు బలంతో వేటాడటానికి సిద్దంగా ఉందని తెలుసుకోవాలని అన్నారు. 2024లో 175కు 175 స్థానాల్లో వైసీపీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. పులివెందుల సీటు వారిదని కొందరు అంటున్నారని.. పులివెందు సీటు కాదు కదా.. పులివెందుల చెక్ పోస్టును కూడా తాకే దమ్ము, ధైర్యం ఉన్న మగాడు ఇంకా ఏపీలో పుట్టలేదని అన్నారు. సీఎం వైఎస్ జగన్ మహిళల సంక్షేమం కోసం ఎంతో కృషి చేస్తున్నారని చెప్పారు. మహిళ ముఖ్యమంత్రులు ఉన్న రాష్ట్రాల్లో కూడా ఈ విధంగా జరగడం లేదని అన్నారు. మంచి చేస్తేనే ఓటు వేయాలని చెబుతున్న గొప్ప నాయకుడు వైఎస్ జగన్ అని అన్నారు. అటువంటి గొప్ప నాయకుడిని కాపాడుకోవాల్సిన బాధ్యత మహిళలందరిపైనా ఉందని తెలిపారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏం జరిగిందో అంతా చూశారని అన్నారు. ఎన్టీఆర్కు వెనుపోటు పొడిచినప్పటీ నుంచి చంద్రబాబు నాయుడు దిగజారుడు రాజకీయాలు చేస్తూనే ఉన్నారని విమర్శించారు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు అభివృద్ది, సంక్షేమం గురించి పట్టించుకున్న దాఖాలు లేవని మండిపడ్డారు. ప్రతిపక్షంలో ఉంటే కూడా వాటి గురించి మాట్లాడరని విమర్శించారు. ఒక్క ఎమ్మెల్సీ స్థానాన్ని గెలుచుకోవడానికి నలుగురు ఎమ్మెల్యేలను కోట్ల రూపాయలకు కొనుగోలు చేశారని ఆరోపించారు. అదేదో ఘనకార్యం అయినట్టుగా సంబరపడుతున్నారని విమర్శించారు. చంద్రబాబు నాయుడు నలుగురు అమ్ముడుపోయే ఎమ్మెల్యేలను కోట్లు పెట్టి కొనగలరేమో గానీ.. సీఎం జగన్ను గుండెల్లో పెట్టుకున్న కోట్లాది మంది ప్రజల అభిమానాన్ని కొనలేరని అన్నారు. 21 ఎమ్మెల్సీ స్థానాల్లో 17 స్థానాలను వైసీపీ గెలిస్తే మాట్లాడటం లేదని.. చంద్రబాబు అడ్డదారిలో ఒక్క ఎమ్మెల్సీ స్థానాన్ని గెలిస్తే నానా హంగామా చేస్తున్నారని మండిపడ్డారు. సీఎం జగన్ను మోసం చేసినవాళ్లు చరిత్ర హీనులయ్యారని అన్నారు. చరిత్రను చూస్తే ఈ విషయం స్పష్టంగా తెలుస్తుందని చెప్పుకొచ్చారు. ‘‘ఎమ్మెల్యేలను, ఎంపీలను తాను తయారు చేసుకున్నానని జగన్ ఎప్పుడూ చెబుతారు. తన సైన్యంలో ఎవరైనా అమ్ముడుపోతే మళ్లీ తయారు చేసుకుంటాను కానీ.. భయపడనని అంటారు. గతంలో 23 మంది ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తే.. 2019లో కొత్త ఎమ్మెల్యేలను, ఎంపీలను తయారు చేసుకున్నారు. అప్పుడు అమ్ముడుపోయినవారు తర్వాత ఓడిపోయి రాజకీయంగా సూసైడ్ చేసుకున్న పరిస్థితి. ఈ నలుగురు ఎమ్మెల్యేలు కూడా అది తెలుసుకోవాలి’’ అని రోజా అన్నారు. సస్పెండ్ అయిన నలుగురు ఎమ్మెల్యేలు డ్రామాలు ఆడటం ఆపాలని రోజా అన్నారు. వారికి పార్టీలో గానీ.. ప్రజల్లో గానీ ఎటువంటి సానుభూతి ఉండదని చెప్పారు. వారంతా జగన్ చరిష్మాతో గెలిచినవారేనని అన్నారు. ఆ ప్రాంతాల్లో కొత్తవారిని నిలబెట్టి గెలిపించుకునే సత్తా జగన్కు ఉందన్నారు.
మోడీపై కేసుకు న్యాయ నిపుణులతో చర్చిస్తున్నా: శూర్పణఖ వ్యాఖ్యలపై రేణుకా చౌదరి
హైదరాబాద్: తనపై పార్లమెంట్ సాక్షిగా ప్రధాని నరేంద్ర మోడీ చేసిన శూర్ఫణఖ వ్యాఖ్యలపై కేసు పెడతానని మాజీ కేంద్ర మంత్రి రేణుకా చౌదరి చెప్పారు.ఈ విషయమై న్యాయ నిపుణులతో చర్చిస్తున్నట్టుగా ఆమె వివరించారు. ఆదివారంనాడు హైద్రాబాద్ లో ఆమె మీడియాతో మాట్లాడారు. పార్లమెంట్ లోనే తనను ప్రధాని మోడీ శూర్ఫణఖ అంటూ వ్యాఖ్యానించారని ఆమె గుర్తు చేశారు. శూర్పణఖది ఏ కులమని ఆమె ప్రశ్నించారు. మోడీ ఓబీసీ అని ఆయనకు క్షమాపణలు చెప్పాలని బీజేపీ నేతలు చెబుతున్నారన్నారు. తాను కూడా కర్ణాటకకు వెళ్తే బీసీనే అవుతానని రేణుకా చౌదరి చెప్పారు..ఉద్దేశ్యపూర్వకంగానే రాహుల్ గాంధీపై కేసులు పెట్టారని ఆమె మండిపడ్డారు. శూర్పణఖది ఏ కులమో బీజేపీ నేతలే చెప్పాలన్నారు. దక్షిణ భారత దేశం అంటే మోడీకి చిన్న చూపు అని ఆమె ఆరోపించారు. నార్త్ అంటేనే మోడీకి ప్రేమ అని ఆమె విమర్శించారు. ప్రధాని నెహ్రు గురించి తన చిన్నతంలో తమ పేరేంట్స్ గొప్పగా చెప్పేవారన్నారు. కానీ మోడీ గురించి ఈ తరం పిల్లలకు చెప్పడానికి ఏమీ లేదన్నారు. చట్టాలంటే ఏమిటి, మహిళలను ఎలా గౌరవించాలనే విషయం మోడీకి తెలియదన్నారు. ప్రధానిగా మోడీ ఇలా వ్యాఖ్యలు చేస్తే దేశంలో మహిళలకు ఏం రక్షణ ఉంటుందని రేణుకా చౌదరి ప్రశ్నించారు. తనపై మోడీ చేసిన వ్యాఖ్యలపై ఏం చేయాలనే దానిపై చర్చిస్తున్నామన్నారు. శూర్పణఖ ఓసీ కాదు కదా అని ఆమె గుర్తు చేశారు. రాహుల్ గాంధీ ఎంపీ పదవిపై అనర్హత వేటు వేయడాన్ని రేణకా చౌదరి తప్పుబట్టారు. 2018 ఫిబ్రవరిలో రాజ్యసభలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రసంగిస్తున్న సమయంలో మాజీ కేంద్ర మంత్రి రేణుకా చౌదరి అడ్డుతగిలారు. అంతేకాదు బిగ్గరగా ఆమె నవ్వారు. ఈ విషయమై ప్రధాని నరేంద్ర మోడీ స్పందించారు. టీవీలో రామాయణం సీరియల్ ముగిసిన తర్వాత మళ్లీ శూర్పణఖ నవ్వు వినే అదృష్టం లేకుండా పోయిందని ఆయన సెటైర్లు వేశారు. 2019 పార్లమెంట్ ఎన్నికల సమయంలో రాహుల్ గాంధీ కకర్ణాటకలో చేసిన ప్రసంగంలో రాహుల్ గాంధీ వ్యాఖ్యలు చేశారు. దొంగల ఇంటి పేరు మోడీ ఎందుకు ఉందని రాహుల్ వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై గత వారంలో సూరత్ కోర్టు రాహుల్ గాంధీకి రెండేళ్ల జైలు శిక్ష విధించింది. ఈ వ్యాఖ్యలపై రాహుల్ గాంధీపై అనర్హత వేటు పడింది.
TSPSC : నిందితులను కస్టడీలోకి తీసుకున్న సిట్
TSPSC : నిందితులను కస్టడీలోకి తీసుకున్న సిట్
ఐపీఎల్ లో అత్యధికంగా సంపాదిస్తున్న భారతీయ క్రికెటర్ ఎవరో తెలుసా..?
IPL 2023: మరో ఆరు రోజుల్లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 16వ సీజన్ మొదలుకానుంది. 2023వ సీజన్ కోసం ఇప్పటికే క్రికెటర్లు తమ ఫ్రాంచైజీల ట్రైనింగ్ క్యాంప్ లకు క్యూ కడుతున్నారు. మార్చి 31న గుజరాత్ జెయింట్స్ - చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరిగే మ్యాచ్ తో ఈ సీజన్ తొలి మ్యాచ్ జరుగనుంది.
ఇండియాలో.. ప్రపంచంలోనే ఎత్తయిన రైల్వే బ్రిడ్జి
ప్రపంచంలోనే ఎత్తయిన రైల్వే బ్రిడ్జి నిర్మాణం జమ్ము కాశ్మీర్ లో జరుగుతోంది. కాట్రా, బనిహాల్ మధ్య 111 కిలోమీటర్ల మార్గంలో ఈ ప్రాజెక్టు నిర్మితమవుతోంది. పనులు తుది దశకు చేరుకున్నాయి. ప్యారిస్ లోని ఈఫిల్ టవర్ కంటే ఈ వంతెన పొడవు 35 మీటర్లు అధికం. పర్వత ప్రాంతాల నడుమ ఎత్తయిన ప్రదేశంలో ఇది ఉంది. పనులు తుది దశకు చేరుకోగా, మరో రెండు నెలల్లో ప్రారంభం కానుంది. 47 సెగ్మెంట్లకుగాను 41 పూర్తియినట్టు, మిగిలినవి ఏప్రిల్ […]
విడాకులు ఇచ్చిన ఆ హీరోతో మీనా పెళ్లి?
సీనియర్ నటి మీనా మళ్లీ వార్తల్లోకి వచ్చారు. ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తున్న ఆమె బిజీబిజీగా ఉన్నారు. గత ఏడాది జూన్ లో భర్త విద్యాసాగర్ ను ఆమె కోల్పోవటం తెలిసిందే. ఈ విషాదం నుంచి బయటకు వచ్చేందుకు వరుస సినిమాలు ఒప్పుకుంటూ బిజీబిజీగా ఉంటున్నారు. తెలుగు.. తమిళం.. మలయాళ చిత్రాల్ని చేస్తున్న ఆమె.. ఇప్పటికే పలు సినిమాల్ని ఒప్పుకున్నారు. ఇదిలా ఉంటే.. కొద్ది నెలల క్రితం ఆమె రెండో పెళ్లి చేసుకోనున్నట్లుగా వార్తలు వచ్చాయి. ఈ […] The post విడాకులు ఇచ్చిన ఆ హీరోతో మీనా పెళ్లి? first appeared on namasteandhra .
స్వంత గూడు కాంగ్రెస్ లోకి ధర్మపురి శ్రీనివాస్ రీఎంట్రీ….(వీడియోతో)
హైదరాబాద్ – ఒకప్పుడు కాంగ్రెస్ లో కీలకనేతగా, పిసిపి చీఫ్ గా, రాష్ట్ర మంత్రిగా కీలక బాధ్యతలు నిర్వహించిన ధర్మపురి శ్రీనివాస్ కొంతకాలం క్రితం టిఆర్ఎస్ లో చేరారు.. అందులో ఆయన క్రీయశీలకంగా వ్యవహరించలేకపోయారు.. తాజాగా ధర్మపురి తన స్వంతగూటికి తిరిగి చేరారు.. హైదరాబాద్ లో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయనకు పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారుఏఐసీసీ ఇంచార్జ్ మాణిక్ రావ్ ఠాక్రే, పీసీసీ అధ్యక్షుడు రేవంత్, మాజీ పీసీసీ అధ్యక్షుడు హనుమంతరావు. ఆయనతో పాటు […]
మీ కుడి చేతి వేళ్లు ఇలా ఉంటే కచ్చితంగా బట్టతల వస్తుందట..!
ప్రస్తుతం ఉన్న జీవన శైలిలో తినే ఆహార పదార్థాల వల్ల చాలా మందిని వేధిస్తున్న సమస్య జుట్టు రాలడం..
‘వైసీపీకి ఓట్లేసి గెలిపించకపోతే మహిళలకు, ఇతరులకు సంక్షేమ పథకాలు అందవు’ ఇవి తాజాగా మంత్రి ధర్మాన ప్రసాదరావు చేసిన హెచ్చరిక. మంత్రి చేసింది హెచ్చరికా లేకపోతే బెదిరింపా అన్నదే అర్ధంకావటంలేదు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ఓట్లేసి గెలిపించకపోతే తర్వాత వచ్చే ప్రభుత్వాలు ఈ పథకాలన్నింటినీ నిలిపేస్తాయని చెప్పారు. గత ప్రభుత్వాలు ఇవ్వని విధంగా తమ ప్రభుత్వం పథకాలను అమలుచేస్తోందన్నారు. అలాగే జగన్ ప్రభుత్వం ఇల్లాళ్ళను శక్తివంతమైన మహిళలుగా తీర్చిదిద్దుతున్నట్లు చెప్పారు. ఈ పథకాలు ఆగకుండా కంటిన్యు అవ్వాలంటే […] The post మహిళలకు ధర్మాన బెదిరింపు? first appeared on namasteandhra .
సస్పెన్షన్ ఎఫెక్ట్.. ట్విట్టర్ అకౌంట్లో కీలక మార్పులు చేసిన రాహుల్ గాంధీ
రాహుల్గాంధీ లోకసభ సభ్యత్వం రద్దు కావడంతో ఆయన తన ట్విట్టర్ అకౌంట్లో మార్పులు చేశారు.
ఏప్రిల్ 1 నుంచి ఆదాయపన్ను నిబంధనల్లో వచ్చే మార్పులు ఇవే.. ఉద్యోగులారా వెంటనే తెలుసుకోండి..
ఏప్రిల్ 1, 2023 నుండి ఆదాయపు పన్ను నియమాలలో చాలా మార్పులు చోటు చేసుకుంటు న్నాయి. మరో నాలుగు రోజుల్లో కొత్త ఆదాయపు పన్ను నిబంధనలు అమల్లోకి రానున్నాయి. కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభం కానుంది, ఈ నేపథ్యంలో ఆదాయపు పన్ను నిబంధనలలో మార్పుల గురించి ముందుగానే తెలుసుకోవడం ముఖ్యం. ఫిబ్రవరి 1న పార్లమెంట్లో ప్రవేశపెట్టిన బడ్జెట్ 2023 ఏప్రిల్ 1 నుంచి కొత్త ఆదాయపు పన్ను నిబంధనలను అమల్లోకి రానున్నాయి. ఈ నేపథ్యంలో ఆదాయపు పన్ను కొత్త నిబంధనల గురించి తెలుసుకుందాం... TDS మినహాయింపు : కొత్త పన్ను విధానం ఏప్రిల్ 1 నుండి అమలులోకి రానుంది. రూ.7 లక్షల కంటే తక్కువ పన్ను విధించదగిన ఆదాయం ఉన్నవారు, కొత్త పన్ను విధానాన్ని ఎంచుకుంటే, వారికి ఆదాయపు పన్ను చట్టం, 1961 (ITA) సెక్షన్ 87A కింద అందించిన అదనపు మినహాయింపు కారణంగా TDS తీసివేయబడదు. ఓవర్ లోడ్ తగ్గింపు: ఇది కాకుండా, సంవత్సరానికి పన్ను విధించదగిన ఆదాయం కొత్త పన్ను విధానంలో రూ. 5 కోట్ల కంటే ఎక్కువ ఉన్న వ్యక్తులకు వర్తించే సర్ఛార్జ్ 37 శాతం నుంచి 25 శాతానికి తగ్గించారు. అయితే, కొత్త పన్ను విధానాన్ని ఎంచుకున్న పన్ను చెల్లింపుదారులు కొంత ఉపశమనం పొందుతారు. డిజిటల్ బంగారంపై పన్ను లేదు: ఏప్రిల్ 1 నుండి, బంగారాన్ని SEBI-నామినేట్ చేసిన వాల్ట్ మేనేజర్కు ఎటువంటి కేపిటల్ గెయిన్స్ టాక్స్ లేకుండా బదిలీ చేయవచ్చు. డిజిటల్ బంగారం కొనుగోళ్లను ప్రోత్సహించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ చర్య తీసుకుంది. విదేశీ బహుమతులపై పన్ను విధింపు: NRI ద్వారా రూ. 50,000 కంటే ఎక్కువ వచ్చిన ఏదైనా బహుమతి పంపితే దానిపై పన్ను విధించబడుతుంది. లిస్టెడ్ డిబెంచర్లపై TDS: ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 193లోని నిబంధనలు పేర్కొన్న సెక్యూరిటీలపై వడ్డీ చెల్లింపునకు సంబంధించి TDS నుండి మినహాయింపును అందిస్తాయి. అయితే ఈ మినహాయింపు ఏప్రిల్ నుండి ఉపసంహరిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. లిస్టెడ్ డిబెంచర్లతో సహా అన్ని వడ్డీ చెల్లింపుల ఏప్రిల్ 1 నుంచి 10 శాతం TDS కట్ చేయనున్నారు. ఆన్లైన్ గేమ్ల పై TDS పన్ను: ఆదాయపు పన్ను చట్టంలోని కొత్త సెక్షన్ 115BBJ నిబంధనల ప్రకారం ఆన్లైన్ గేమ్ల నుండి వచ్చే ఆదాయంపై పన్ను విధించబడుతుంది. ఈ పన్ను 30 శాతం పన్ను చెల్లించాలి. >> ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 54, 54ఎఫ్ కింద లభించే ప్రయోజనాలు కొత్త ఆర్థిక సంవత్సరం నుండి తగ్గనున్నాయి. ఏప్రిల్ 01 నుండి, ఈ సెక్షన్ల కింద రూ. 10 కోట్ల వరకు మూలధన లాభం మాత్రమే మినహాయించనున్నారు. దీని కంటే ఎక్కువ మూలధన లాభం ఇండెక్సేషన్ ప్రయోజనంతో 20 శాతం చొప్పున పన్ను విధించనున్నారు. >> ఏప్రిల్ 1, 2023 నుండి, ఆస్తి అమ్మకం ద్వారా వచ్చే లాభంపై అధిక మూలధన లాభాల పన్ను చెల్లించాల్సి ఉంటుంది.
Alia Bhatt: తారక్ పిల్లలకు అలియా స్పెషల్ గిఫ్ట్స్.. పోస్ట్ వైరల్
బాలీవుడ్ హీరోయిన్ అలియా భట్ గురించి పరిచయం అక్కర్లేదు.
రాజ్ఘాట్ వద్ద కాంగ్రెస్ ‘సంకల్ప్ సత్యాగ్రహ’
న్యూఢిల్లీ: ‘తప్పుడు పద్ధతుల్లో దోషిని చేసి, లోక్సభ నుంచి అనర్హుడిగా వేటువేసిన కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీకి సంఘీభావంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మహాత్మా గాంధీ స్మారకమైన ‘రాజ్ఘాట్’ వద్ద నిరసన చేపట్టారు. దీనికి రాహుల్ సోదరి ప్రియాంక గాంధీ సహా బడా నాయకులు కూడా హాజరయ్యారు. ఇదేవిధంగా దేశవ్యాప్తంగా పలుచోట్ల నిరసనలు జరిగాయి. రాజ్ఘాట్ వద్ద కాంగ్రెస్ నాయకులు ‘ రాజ్యాంగాన్ని కాపాడండి, ప్రజాస్వామ్యాన్ని కాపాడండి అనే సంకల్ప సత్యాగ్రహ’ చేపట్టారు. ఈ సత్యాగ్రహ […]
డ్రెస్ అంతకంటే కిందకు పోనీయకు... హాట్ సిట్టింగ్ ఫోజులో నడుము చూపిస్తూ ప్రణీత టెంప్టింగ్ ఫోజులు!
పెళ్లి చేసుకున్న ప్రణీత కెరీర్ కొనసాగిస్తున్నారు. అందుకే ఆమె గ్లామరస్ ఫోటో షూట్స్ చేస్తున్నారు. తాజాగా హాట్ సిట్టింగ్ ఫోజులో టెంప్ట్ చేశారు. బెంగుళూరు భామ ప్రణీత సుభాష్ వివాహం అనంతరం సైతం కెరీర్ కొనసాగిస్తున్నారు. భర్త అనుమతితో సిల్వర్ స్క్రీన్ మీద సందడి చేస్తున్నారు. మేకర్స్ ని ఆకర్షించాలంటే గ్లామర్ షో తప్పనిసరి. సోషల్ మీడియా వేదికగా ఆమె అదే చేస్తున్నారు. హీరోయిన్ ప్రణీత 2021లో చడీ చప్పుడు లేకుండా వివాహం చేసుకున్నారు. వ్యాపారవేత్త నితిన్ రాజుతో ఆమె వివాహం జరిగింది. ఈ విషయాన్ని ప్రణీత రహస్యంగా ఉంచారు. అనంతరం ఈ మేటర్ లీక్ చేశారు. ఆ వెంటనే ఫ్యామిలీ ప్లానింగ్ చేసి ప్రణీత తల్లి అయ్యారు. ఆమె పండంటి అమ్మాయికి జన్మనిచ్చారు. సోషల్ మీడియాలో కూతురు ఫోటోలు షేర్ చేస్తూ ఆమె మురిసిపోతున్నారు.అటు తల్లిగా ఇటు నటిగా రెండు బాధ్యతలు ప్రణీత నెరవేరుస్తున్నారు. ప్రస్తుతం ఆమె రామన అవతార అనే కన్నడ చిత్రంలో నటిస్తున్నారు. ఇటీవల మలయాళ నటుడు దిలీప్ కుమార్ కి జంటగా ఓ చిత్రానికి సైన్ చేశారు. టాలీవుడ్ లో మాత్రం ఆమె ఫేడ్ అవుట్ అయ్యారు. తెలుగులో ప్రణీత చివరి చిత్రం ఎన్టీఆర్ కథానాయకుడు. ఆ మూవీలో చిన్న క్యామియో రోల్ చేశారు. ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్ వంటి టాప్ స్టార్స్ తో ప్రణీత జతకట్టారు. త్రివిక్రమ్-పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో వచ్చిన అత్తారింటికి దారేది ఆమె కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా ఉంది. ఆ మూవీలో ప్రణీత సెకండ్ హీరోయిన్ రోల్ చేశారు. ఇక ఎన్టీఆర్ కి జంటగా రభస చిత్రం చేశారు. ఈ మూవీ నిరాశపరిచింది. బాలీవుడ్ లో కూడా అదృష్టం పరీక్షించుకున్నారు ప్రణీత. వరుసగా రెండు హిందీ చిత్రాలు చేశారు. హంగామా 2, బుజ్ చిత్రాల్లోప్రణీత హీరోయిన్ గా నటించారు. అక్కడ కూడా ఆమెకు కలిసి వచ్చినట్లు లేదు. ఆ రెండు చెప్పుకోదగ్గ స్థాయిలో ఆడలేదు. దీంతో మరలా సౌత్ కితిరిగొచ్చారు. కోవిడ్ సమయంలో ప్రణీత తన మంచి హృదయాన్ని చాటుకున్నారు. లాక్ డౌన్ పరిస్థితుల్లో పేదలకు అవసరమైన ఆహారం సొంత ఖర్చులతో అందించారు. ప్రణీత పేరెంట్స్ డాక్టర్స్ కాగా ఆ కోణంలో కూడా పలువురికి సహాయం చేసింది. ప్రణీత సేవాభావాన్ని పలువురు కొనియాడారు. మీరు గ్రేట్ అంటూ పొగడ్తలతో ముంచెత్తారు.
యూట్యూబర్ ఖుషి ఖుషీగా కుషా వీడియోల
యూట్యూబర్ ఖుషి ఖుషీగా కుషా వీడియోల
దానిమ్మ జ్యూస్ తో బరువు తగ్గడమే కాదు ఆ ప్రయోజనాలు కూడా ఉన్నాయి తెలుసా..!
అరటి, ఆపిల్ పండ్లను ఎక్కువగా తింటుంటారు. కానీ దానిమ్మ పండును మాత్రం చాలా మంది తినరు. నిజానికి ఈ పండ్లలోనే కాదు దానిమ్మ పండులో కూడా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగున్నాయి. దానిమ్మ రసం పోషకాల బాంఢాగారం. దీనిలో పాలీఫెనాల్స్, ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటాయి. కేలరీలు చాలా తక్కువగా ఉండే దానిమ్మ రసం ఆరోగ్యకరమైనది. ఎన్నో జీవనశైలి వ్యాధులను నివారించడానికి ఇది సహాయపడుతుంది. దానిమ్మ రసంలో సాధారణంగా ఎక్కువ చక్కెర, ఎక్కువ విటమిన్లు ఉంటాయి. దానిమ్మ రసంలో ఉండే చక్కెర అన్ని విటమిన్లు, ఖనిజాల కలయిక. అందుకే ఇది శరీరంలో సులభంగా విచ్ఛిన్నమై చాలా సులభంగా జీర్ణమవుతుంది. అలాగని దీన్ని ఎక్కువగా తాగకూడదు. మోతాదులో దానిమ్మ రసాన్ని తాగడం వల్ల మీరు సులువుగా బరువు కూడా తగ్గుతారు. దానిమ్మ జ్యూస్ లో ఉండే డైటరీ ఫైబర్ శరీరం జీర్ణక్రియను సులభతరం చేస్తుంది. కేలరీలను త్వరగా, సులభంగా తగ్గించడానికి సహాయపడుతుంది. ఇది మీ గట్ ఆరోగ్యాన్ని కూడా కాపాడుతుంది. ఇతర బెర్రీల మాదిరిగానే దానిమ్మలో కూడా యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. అందుకే ఇది మీ రోగనిరోధక శక్తిని పెంచడానికి, జీవక్రియ రేటును పెంచడానికి బాగా సహాయపడుతుంది. ఇది బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది. యాంటీ ఆక్సిడెంట్ల మనుగడకు కూడా సహాయపడుతుంది. మన శరీరానికి అవసరమైన విటమిన్లు, ఖనిజాలతో నిండి ఉన్న తక్కువ కేలరీలున్న పానీయం. ఇది మీ శరీరాన్ని ఆరోగ్యంగా, లోపలి నుంచి దృఢంగా, బయట నుంచి అందంగా కనిపించేలా చేస్తుంది. దానిమ్మ రసం పొటాషియానికి మంచి మూలం. ఆరోగ్యకరమైన కండరాల పనితీరుకు, హృదయ స్పందన రేటు నియంత్రణకు ముఖ్యమైన ఎలక్ట్రోలైట్లు దీనిలో పుష్కలంగా ఉంటాయి. ఇందులో టానిన్లు, ఆంథోసైనిన్స్ ఉంటాయి. ఇవి యాంటీ అథెరోజెనిక్ లక్షణాలను కలిగి ఉంటాయి. ఇవి తక్కువ-సాంద్రత లిపోప్రొటీన్ లేదా ఎల్డిఎల్, చెడు కొలెస్ట్రాల్ ఆక్సీకరణను నెమ్మదింపజేస్తుంది.
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె (Deepika Padukone) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పాన్ ఇండియా సినిమాల జోరు పెరుగుతున్న కొద్దీ దీపికా సైతం ఇండస్ట్రీలో అందనంత ఎత్తుకు ఎదుగుతున్నారు. ప్రతిష్టాత్మకమైన అంతర్జాతీయ వేడుకల్లోనూ ప్రత్యేక ఆహ్వానం మేరకు హాజరవుతూ అరుదైన గౌరవాన్ని దక్కించుకుంటున్నారు. గతంలో కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్, ఫిపా వరల్డ్ కప్ ప్రజెంటర్ గా గౌరవం పొందారు. రీసెంట్ గా ప్రతిష్టాత్మకమైన ‘ఆస్కార్స్ 95వ వేడుకల్లోనూ సందడి చేసింది. కేరీర్ పరంగా గ్లోబల్ బ్యూటీగా మారిపోయింది. రీసెంట్ గా దీపికా ‘పఠాన్’తో బ్లాక్ బాస్టర్ ను సైతం అందుకుంది. అయితే, బాలీవుడ్ లో రణ్ వీర్ సింగ్ - దీపికా పదుకొణె రొమాంటిక్ జంటగా గుర్తింపు పొందారు. ఆరేండ్ల ప్రేమాయణం తర్వాత 2018లో వీరిద్దరూ పెళ్లిపీటలు ఎక్కారు. అప్పటి నుంచి నుంచి మ్యారీడ్ లైఫ్ ను ఎంజాయ్ చేస్తూ వస్తున్నారు. కేరీర్ లో బిజీగా ఉంటూనే.. ఇటు వివాహ బంధాన్ని కూడా ఎంజాయ్ చేస్తున్నారు. ఈ క్రమంలో టూర్లు వేకేషన్స్ కు వెళ్తూ గతంలో సందడి చేసిన విషయం తెలిసిందే. మరోవైపు సినీ ఫంక్షన్లు, పార్టీలు, ఇతరత్రా కార్యక్రమాలకు కూడా ఈ జంట కలిసి హాజరై అందరినీ ఆకట్టుకుంటుండటం తెలిసిందే. ఇదిలా ఉంటే.. కొద్దిరోజుల కింద దీపికా పదుకొణె - రణ్ వీర్ సింగ్ మధ్య మనస్ఫార్థాలు ఏర్పడ్డాయని త్వరలో విడిపోబోతున్నారని ఓ క్రిటిక్ ట్వీట్ చేశారు. దీంతో నెట్టింట బాగా వైరల్ అయ్యింది. దీనిపై అప్పుడు రణ్ వీర్ సింగ్ స్పందిస్తూ.. అదంతా అవాస్తవమని, దీపికాపై తనకు మరింత ప్రేమ, అభిమానం పెరిగిందంటూ గతేడాది క్లారిటీ ఇచ్చారు. అటు దీపికా కూడా మీడియాతో మాట్లాడుతున్న సందర్భంలో తమకు ఒకరిపై మరొకరికి ఏమాత్రం ప్రేమ తగ్గలేదని చెప్పుకొచ్చింది. దీంతో ఆ రూమర్లకు అప్పుడు అడ్డుకట్ట పడింది. అది పూర్తై కొద్దిరోజులు గడిసిందో లేదో.. మళ్లీ అవే రూమర్లు వినిపిస్తున్నాయి. దీపికా పదుకొణె - రణ్ వీర్ సింగ్ మధ్య ఏవో మనస్ఫార్థాలు ఉన్నాయంటున్నారు. ఇక రీసెంట్ గా ఓ స్పోర్ట్స్ ఈవెంట్ కు రణవీర్ సింగ్ - దీపికా పదుకొణె కలిసే హాజరయ్యారు. కారు దిగి వేదికకు వెళ్తున్నసందర్భంలో దీపికా పదుకొణె రణ్ వీర్ ను ఏమాత్రం పట్టించుకోలేదు. కలిసి నడిచేందుకు చేయి ఇచ్చినా దీపికా చూసీచూడనట్టుగా ముందుకు వెళ్లింది. రణ్ వీర్ కు అస్సులు ఐకాంటాక్ట్ కూడా ఇవ్వలేదు. ఆ సమయంలో రణ్ వీర్ కూడా కామ్ గానే ఉన్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. అయితే ఎప్పుడూ వీరిద్దరూ ఎలాంటి ఈవెంట్ కు హాజరైన చేతిలో చేయి వేసుకొని చాలా హుషారుగా కనిపించేవారు. వారి ప్రజెన్స్ ఆ కార్యక్రమానికే సందడిని తెచ్చేదిగా ఉండేది. కానీ అది ఈ వీడియోలో కనిపించకపోవడంతో రణ్ వీర్ - దీపికా మధ్య ఏం జరిగిందంటూ అభిమానులు ఖంగారు పడుతున్నారు. అయితే, వీడియో చూసిన కొందరు నెటిజన్లు మాత్రం ‘ఆ క్షణంలో దీపికా రణ్ వీర్ పై కోపంగా ఉండి ఉంటుంది.. అందుకే అలా చేసిందేమో’నని అంటున్నారు. మరికొందరు మాత్రం ‘ఇద్దరి బాడీ లాంగ్వేజీ పూర్తిగా మారిపోయిందని.. ఒకరితో ఒకరి కలిసి నడిచేందుకు ఏమాత్రం ఇష్టం చూపించడం లేదు’ అంటూ కామెంట్లు పెడుతున్నారు. #DeepikaPadukone #RanveerSingh weird chemistry at event pic.twitter.com/cXO6RRRvYQ — Harminder (@Harmindarboxoff) March 24, 2023
పెళ్లికి ఒప్పుకోని వివాహిత…ఇంటికెళ్లి కత్తితో పొడిచి…
న్యూఢిల్లీ: వివాహితను పెళ్లి చేసుకోవాలని బలవంతం చేయడంతో ఆమె తిరస్కరించడంతో ఆమెను అతడు పొడిచి చంపిన సంఘటన ఢిల్లీలోని న్యూ అశోక్ నగర్లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. బిహార్లోని మధుబణి ప్రాంతానికి చెందిన క్యాబ్ డ్రైవర శంకర్ ముఖియా అనే వ్యక్తి తన నలుగురు పిల్లలతో కలిసి ఢిల్లీలోని చిరాగ్ ప్రాంతంలో జీవనం సాగిస్తున్నాడు. గత నెలలో ఓ మహిళను హత్య చేశారని సమాచారం రావడంతో పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లారు. మృతదేహాన్ని స్వాధీనంచేసుకొని […]
విద్యుత్ చార్జీలు పెంచడమంటే ప్రజలను మోసం చేయడమే
హైదరాబాద్: పీక్ లోడ్ అవర్స్ లో ప్రతి యూనిట్ కి ఇరవై శాతం అదనపు చార్జీల వసూలు చేయాలన్న కేంద్ర నిర్ణయంపై రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి మండి పడ్డారు. సూర్యాపేటలో మీడియాతో మాట్లాడిన మంత్రి విద్యుత్ చార్జీల పెంచడమంటే దేశ ఆర్థికాభివృద్ధికి ద్రోహం చేయడమే అని అన్నారు. పీకేలోడ్ అవర్స్ చార్జీల పెంపకం ప్రగతిశీల నిర్ణయం కాదన్న మంత్రి, విద్యుత్ చార్జీల భారం మోపడమంటే దేశ ప్రగతికి అడ్డుకోవడమే అని పేర్కొన్నారు […]
ఎండాకాలంలో పెరుగు... ఆరోగ్యానికి శ్రీరామరక్ష..!
ఎండాకాలం వచ్చిందంటే చాలు ప్రతిరోజూ పెరుగుతినే వారు చాలా మందే ఉన్నారు. కొంతమంది పెరుగును అసలే తినరు. అయితే రోజూ ప్రతిరోజూ పెరుగును తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.
హ్యాపీ బర్త్ డే అమ్ములు.. ఎన్టీఆర్ పోస్ట్
నేడు టాలీవుడ్ స్టార్ హీరో ఎన్టీఆర్ భార్య ప్రణతి బర్త్ డే. ఈ మేరకు ఆయన సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ వైరల్ అవుతోంది. ఈ సందర్భంగా ఎన్టీఆర్.. తన భార్య ప్రణతిని ఏమని పిలుస్తారో రివీల్ అయ్యింది. ప్రణతిని ముద్దుగా అమ్ములు పిలుస్తారనే విషయం బయటపడింది. హ్యాపీ బర్త్ డే అమ్ములు అని తెలిపారు ఎన్టీఆర్. అయితే విషెష్ సింపుల్గానే చెప్పినా, ఓ రహస్యాన్ని బయటపెట్టారు. ఇంట్లో భార్యని ఏమని పిలుస్తారో వెల్లడించారు. దీంతో ఫ్యాన్స్ […]
ఇంతకు చొప్పదండి బీఆర్ఎస్ టికెట్ ఎవరికి..?
ఎలక్షన్లు వస్తున్నాయంటే ఆశావాహుల్లో ఆశలు చిగురుస్తుంటాయి. చొప్పదండి బీఆర్ఎస్ టికెట్.... Whose for BRS MLA Ticket
సోనియా, ఖర్గే ఆదేశిస్తే రాజీనామా చేస్తాం : కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
సోనియా, ఖర్గే ఆదేశిస్తే రాజీనామా చేస్తాం : కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
Andhra Pradesh CM congratulates ISRO for launch of largest rocket LVM3
Andhra Pradesh Chief Minister Y. S. Jagan Mohan Reddy has congratulated Indian Space Research Organisation (ISRO) team for the successful launch of the largest rocket LVM3 carrying 36 satellites for Oneweb’s second venture propelling India’s capability on global space technology. The success of LVM3-M3/Oneweb India 2 Mission stands as a milestone in Indian Space history, […] The post Andhra Pradesh CM congratulates ISRO for launch of largest rocket LVM3 appeared first on Telugu360.com .
హాట్ హీరోయిన్ నివేతా పేతురాజ్ సెలక్టీవ్గా సినిమాలు చేస్తుంది. గ్లామర్ షో కూడా ఆడపాదడపా చేస్తుంది. కానీ ఒక్కసారి ఆమె వచ్చిందంటే సోషల్ మీడియాలో రచ్చ రచ్చే అవుతుంది. నివేతా పేతురాజ్ ఇటీవల వరుసగా గ్లామర్ ఫోటోలను పంచుకుంటుంది. ఇన్స్టాగ్రామ్ ద్వారా ఫోటోలు పోస్ట్ చేస్తూ ఫ్యాన్స్ ని అబ్బురపరుస్తుంది. తాజాగా ఈ బ్యూటీ తమ అభిమానులకు వీకెండ్ ట్రీట్ ఇచ్చింది. తన నయా గ్లామర్ ఫోటోలను షేర్ చేసింది. ఇందులో హాట్ లుక్లో కట్టిపడేస్తుంది. `ధమ్కీ` సినిమాతో హిట్ అందుకున్న నివేతా తాజాగా కత్తిలాంటి ఫోటోలను పంచుకుంది. ఇందులో ఆమె మత్తెక్కించే పోజులతో కైపెక్కిస్తుంది. కత్తిలాంటి చూపులతో కుర్రాళ్ల హృదయాలను గుచ్చేస్తుంది. క్యూట్, హాట్ మేళవింపుగా ఉన్న చూపలతో మత్తు జళ్లుతుంది ఈ హాట్ హీరోయిన్. ఇందులో నివేత విరహంతో కూడిన పోజులు హైలైట్గా నిలుస్తున్నాయి. నెటిజన్ల బాడీలో హీటు రాజేస్తున్నాయి. దీంతో ఈ ఫోటోలపై ఫ్యాన్స్, నెటిజన్లు స్పందిస్తున్నారు. హాట్ పోస్టు లు పెడుతున్నారు. ఆమె లిప్స్ పై కామెంట్లు చేస్తుండటం విశేషం. ఆ లిప్స్ ఫైరింగ్ అంటూ, ఎర్రని దొండపండులా ఉన్నాయని, విరహపు చూపులు పిచ్చెక్కించేలా ఉన్నాయంటున్నారు. నివేతా పేతురాజ్ నెమ్మదిగా ఎదుగుతున్న హీరోయిన్. రెగ్యూలర్ కమర్షియల్ సినిమాలు కాకుండా తన పాత్రకి, బలమైన కథ కలిగిన సినిమాలు చేస్తుంది. అందులో భాగంగానే ఇప్పుడు `ధమ్కీ` చిత్రంలో నటించి హిట్ని అందుకుంది. విశ్వక్ సేన్ స్వీయదర్శకత్వంలో ద్విపాత్రాభినయం చేస్తూ నిర్మించిన చిత్రమిది. ఈబుధవారం విడుదలైన ఈ చిత్రానికి రివ్యూస్ పరంగా మిక్స్ డ్ టాక్ వచ్చినా, కమర్షియల్గా సత్తా చాటుతుంది. ఈ చిత్రంతో ఆమె విజయాన్ని అందుకుందని చెప్పొచ్చు. ఇందులో తాను అద్భుతమైన నటనతోనూ మెప్పించింది. కాస్త పాజిటివ్గా, మరికాస్త కన్నింగ్గా ఉండే పాత్రలో నటించి మెప్పించింది. మంచి నటనతో ఆకట్టుకుంది. నివేతాకిది మంచి బూస్ట్ నిచ్చే చిత్రమవుతుందని చెప్పడంలో అతిశయెక్తి లేదు. ప్రస్తుతం ఈ బ్యూటీ చేతిలో ఒక్కసినిమా కూడా లేదు. ఈ చిత్రం తర్వాత ఆమెకి వరుసగా అవకాశాలు వస్తాయని అంతా భావిస్తున్నారు. ఏం జరుగుతుందో చూడాలి. ఇకపై ఈ బ్యూటీ తన పంథాని కూడా మార్చుకోబోతుందట. ఇటీవల ఆ విషయాన్ని వెల్లడించింది. ఇటీవల నివేతా పేతురాజ్ మాట్లాడుతూ, ఇకపై తాను గ్లామర్ రోల్స్ కూడా చేయడానికి సిద్ధమే అని తెలిపింది. గ్లామర్ హీరోయిన్గా పేరుతెచ్చుకుంటే అవకాశాలే కాదు, రెమ్యూనరేషన్ కూడా పెరుగుతుందని చెప్పింది. ఇకపై దాన్ని ఫాలో అవుతున్నట్టు చెప్పింది. ఇంకా చెబుతూ, `నాకు హీరోయిన్ ఓరియెంటెడ్ పాత్రలు, గ్లామర్ పాత్రలు చూస్తూ బ్యాలెన్స్ చేయాలని ఉంది. హీరోయిన్ ఓరియెంటెడ్ పాత్రలు చేస్తే చాలా ఎమోషనల్ అయిపోతాం. గ్లామర్ హీరోయిన్ పాత్రలైతే.. చాలా ఉల్లాసంగా ఉంటుంది. దర్శక, నిర్మాతలు కూడా బాగా చూసుకొంటార`ని చెప్పుకొచ్చింది. ఇకపై ఈ బ్యూటీ అందాల ఆరబోతని చూడబోతున్నామని చెప్పొచ్చు.
బెడిసికొడుతోన్న BRS నయా ప్లాన్.. మొదటికే ఎసరు తెస్తోన్న ‘‘ఆత్మీయ’’ వ్యూహాం?!
నేతలకు కార్యకర్తల మధ్య ఉన్న గ్యాప్ను తగ్గించేందుకు బీఆర్ఎస్ అధిష్టానం ఆత్మీయ సమ్మేళనాలకు శ్రీకారం చుట్టింది.
Keerthy Suresh: అతనంటే నాకు పిచ్చి.. మనసులో మాట చెప్పేసిన కీర్తి
సీనియర్ నటి సావిత్రి జీవిత కథగా తెరకెక్కిన సినిమా ‘మహానటి’.
సూక్ష్మ సేద్యంతో అంతా పొదుపే….
అమరావతి, ఆంధ్రప్రభ: దేశంలో అవకాశం ఉన్న అన్ని ప్రాంతాల్లో రైతాంగం సూక్ష్మ సేద్యం (మైక్రో ఇరిగేషన్)పై దృష్టి సారించేలా ప్రభుత్వా లు చర్యలు చేపట్టాలని జాతీయ వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి బ్యాంకు (నాబార్డు) అభిప్రాయ పడింది. ఏపీతో సహా దేశవ్యాప్తంగా 5 రాష్ట్రాల్లో నే 70 శాతం సూక్ష్మ సేద్యం విస్తీర్ణం ఉంటే మిగ తా రాష్ట్రాలన్నిటిలో కలిపి కేవలం 30 శాతం విస్తీర్ణం మాత్రమే ఉన్నట్టు- తాజా నివేదికలో నాబార్డు వెల్లడించింది. ఈ మేరకు సూక్ష్మ సేద్యం […]
ఐపీఎల్ 2023 అయ్యాక విండీస్ టూర్కి టీమిండియా... ఆ తర్వాత ఐర్లాండ్కి! వన్డే వరల్డ్ కప్ ముందు...
ఆస్ట్రేలియాతో టెస్టు, వన్డే సిరీస్లను ముగించిన టీమిండియా, ప్రస్తుతం ఐపీఎల్ మూడ్లోకి వచ్చేసింది. టీమిండియా కోచ్ రాహుల్ ద్రావిడ్తో పాటు మిగిలిన సహాయక సిబ్బంది హాలీడేస్లోకి వెళ్లపోగా క్రికెటర్లు, ఇప్పుడు తమ తమ ఫ్రాంఛైజీ క్యాంపుల్లో చేరిపోయారు.. మార్చి 31న మొదలయ్యే ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023 సమరం, రెండు నెలల పాటు నిర్విరామంగా సాగి మే 28న జరిగే ఫైనల్ మ్యాచ్తో ముగియనుంది. ఐపీఎల్ 2023 ఫైనల్ ముగిసిన తర్వాత వారం రోజుల గ్యాప్లో ఆస్ట్రేలియాతో ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ ఆడనుంది టీమిండియా... లండన్లో ది ఓవల్ స్టేడియంలో జరిగే ఐసీసీ డబ్ల్యూటీసీ 2023 ఫైనల్ మ్యాచ్, జూన్ 7న మొదలవుతుంది. ఇంగ్లాండ్లో కురిసే వర్షాలను దృష్టిలో పెట్టుకుని, ఫైనల్లో రిజల్ట్ తేల్చేందుకు ఓ రిజర్వు డేని కూడా కేటాయించింది ఐసీసీ.. ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ ఆడిన తర్వాత శ్రీలంక లేదా ఆఫ్ఘనిస్తాన్తో వన్డే సిరీస్ ఆడాలనుకుంటోంది టీమిండియా.. అయితే ఈ రెండు దేశాల్లో ఎవరితో వన్డే సిరీస్ ఆడాలని విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. ఐపీఎల్ ప్రారంభమయ్యాక షెడ్యూల్ని ఫిక్స్ చేయబోతోంది బీసీసీఐ... ‘ఐసీసీ డబ్ల్యూటీసీ ఫైనల్ తర్వాత శ్రీలంక లేదా ఆఫ్ఘాన్లతో మూడు వన్డేల సిరీస్ ఉంటుంది. అయితే ఇంకా ప్రత్యర్థిని నిర్ణయించలేదు... ’ అని బీసీసీఐ అధికారి తెలియచేశారు. ఇతర క్రికెట్ బోర్డులతో చర్చలు జరుపుతున్న బీసీసీఐ, త్వరలో పూర్తి షెడ్యూల్ని విడుదల చేయనుంది... బీసీసీఐతో బ్రాడ్ కాస్టింగ్ హక్కుల సొంతం చేసుకున్న స్టార్ స్పోర్ట్స్ నెట్వర్క్ ఒప్పందం త్వరలో ముగియనుంది. వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ ముగిసిన తర్వాత షార్ట్ టర్మ్ బ్రాడ్కాస్టర్తో ఒప్పందం కుదుర్చుకోనుంది భారత క్రికెట్ బోర్డు... వెస్టిండీస్ పర్యటనలో భారత జట్టు 10 మ్యాచులు ఆడనుంది. ఇందులో 2 టెస్టులు, మూడు వన్డేలతో పాటు ఐదు టీ20 మ్యాచులు ఆడనుంది. ఇంతకుముందు 3 టీ20 మ్యాచులే ఆడాలని అనుకున్నా, మరో 2 మ్యాచులు ఆడాలని తాజాగా ఐసీసీ మీటింగ్స్లో ప్రతిపాదించడంతో సిరీస్ పెరగనుంది... జూలై 10 లేదా 12 తేదీల్లో ఇండియా- వెస్టిండీస్ మధ్య టెస్టు సిరీస్ ప్రారంభం కానుంది. వచ్చే నెలలో ఈ పర్యటనకు సంబంధించిన పూర్తి షెడ్యూల్ని విడుదల చేయబోతోంది బీసీసీఐ. విండీస్ పర్యటన ముగించుకునే టీమిండియా, అటు నుంచి ఐర్లాండ్కి వెళ్లి మూడు టీ20ల సిరీస్ ఆడుతుంది... 2022లో ఐర్లాండ్ పర్యటనకి వెళ్లిన టీమిండియా, వరుసగా రెండో ఏడాది కూడా పసికూనతో సిరీస్ ఆడనుంది. ఆ తర్వాత సెప్టెంబర్లో ఆసియా కప్ 2023 టోర్నీ ఆడి, స్వదేశానికి తిరిగి వస్తుంది. ఆసియా కప్ 2023 వేదికపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. పాకిస్తాన్లో ఆసియా కప్ 2023 వన్డే టోర్నీ మ్యాచులు జరిగినా భారత్ ఆడే మ్యాచులు మాత్రం శ్రీలంక లేదా ఓమన్ లేదా యూఏఈలో జరగవచ్చని సమాచారం. ఐసీసీ వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీకి ముందు ఆస్ట్రేలియాతో మూడు వన్డేల సిరీస్ ఆడుతుంది.
ఖర్గే, సోనియా ఆదేశిస్తే మా ఎంపీ పదవులకు రాజీనామా చేసేందుకు సిద్దం.. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేయడం చాలా బాధకరమని ఆ పార్టీ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. రాహుల్ గాంధీ గొప్ప నాయకుడని చెప్పారు. రాహుల్ గాంధీ లోక్సభ సభ్యత్వంపై అనర్హత వేటు పడిన నేపథ్యంలో ఆయనకు సంఘీభావంగా ఈరోజు హైదరాబాద్లో గాంధీ భవన్లో కాంగ్రెస్ నేతలు దీక్ష చేపట్టారు. ఈ సందర్బంగా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ.. రాహుల్ గాంధీ దేశం కోసం రాహుల్ గాంధీ తన తండ్రిని, నానమ్మను పొగొట్టుకున్నాడని చెప్పారు. భారత్ జోడో యాత్ర ద్వారా భారతదేశం అంతా కలిసి ఉండాలని రాహుల్ సందేశం ఇచ్చారని.. ఎక్కడ కూడా కాంగ్రెస్కు ఓటు వేయమని కోరలేదని అన్నారు. 2004, 2009లలో రెండు సార్లు ప్రధాన మంత్రి అయ్యే అవకాశం వచ్చిన రాహుల్ పదవి కోసం ఆశపడలేదని అన్నారు. కేంద్ర మంత్రి పదవి తీసుకోమని కోరిన తీసుకోలేదని అన్నారు. దేశం కోసం పనిచేసే మహా నాయకుడు రాహుల్ గాంధీ అని పేర్కొన్నారు. అనర్హత వేటు వేసి రాహుల్ గాంధీ గొంతు నొక్కే కుట్ర జరుగుతుందని మండిపడ్డారు. అదానీ గురించి పార్లమెంట్లో రాహుల్ గాంధీ మాట్లాడారని.. మళ్లీ మాట్లాడితే బీజేపీ బండారం బయటపెడతారనే ఆయన గొంతు నొక్కుతున్నారని విమర్శించారు. శిక్ష విధించిన సెషన్ కోర్టు పైకోర్టుకు వెళ్లేందుకు 30 రోజులు సమయం ఇచ్చినా వెంటనే అనర్హత వేటు వేయడమేమిటని ప్రశ్నించారు. అదానీ ఇష్యూను డైవర్టు చేయడానికి బీజేపీ ప్రయత్నిస్తోందని మండిపడ్డారు. రాహుల్ వెంట నడుస్తామని.. ఆయన నాయకత్వాన్ని బలపరుస్తామని చెప్పారు. ఏఐసీసీ ఖర్గే, సోనియా గాంధీ ఆదేశిస్తే.. తమ ఎంపీ పదవులకు రాజీనామా చేస్తామని చెప్పారు. ఎప్పటికైనా ధర్మం, న్యాయం గెలుస్తోందని అన్నారు. తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ, రాహుల్ గాంధీ రుణం తీర్చుకోవడానికి.. ప్రతి పోరాటానికి అండగా ఉండాలని కాంగ్రెస్ శ్రేణులను పిలుపునిచ్చారు.
గంటకో రేటు –ఎపిఎస్ఆర్టీసీ రూటు సపరేటు..
అమరావతి, ఆంధ్రప్రభ: రోజుకు..గంట గంటకు విమానా ల రేట్లు పెరగడం సహజం. రద్దీని బట్టి టిక్కెట్టు రేట్ల పెంచు కోవడం.. తగ్గించుకోవటం వంటి వెసులుబాటు విమాన యాన సంస్థలకు ఉంది. ఇదే తరహాలో ఆర్టీసీ కూడా ‘ఫ్లెక్సీ ఫేర్స్’ పేరిట ఏసీ బస్సుల్లో అమలు చేస్తోంది. బయటకు చెప్పకపోయినా ఒకే గమ్యస్థానానికి గంటకో రేటు వసూలు చేయడమే ఇందుకు నిదర్శనం. విజయవాడ నుంచి విశాఖపట్టణం వెళ్లే అమరావతి ఎక్స్ప్రెస్లో శుక్రవారం రాత్రి 10గంటల బస్సులో రూ.900 చార్జీ […]
కాంగ్రెస్లో చేరిన డీఎస్, సంజయ్: పార్టీ కండువా కప్పిన ఠాక్రే
హైదరాబాద్: మాజీ మంత్రి డి.శ్రీనవాస్, ఆయన తనయుడు డి.సంజయ్ లు ఆదివారంనాడు కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహరాల ఇంచార్జీ మాణిక్ రావు ఠాక్రే కాంగ్రెస్ కండువా కప్పి డి.శ్రీనివాస్, ఆయన తనయుడు సంజయ్ లను పార్టీలోకి ఆహ్వానించారు. ఇవాళ ఉదయం గాంధీ భవన్ లో జరిగిన కార్యక్రమంలో డీఎస్, డి. సంజయ్ లు కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకున్నారు.
పంత్ను పరామర్శించిన టీమిండియా మాజీ క్రికెటర్లు
హైదరాబాద్ : వికెట్ కీపర్ రిషబ్ పంత్ను టీమిండియా మాజీ క్రికెటర్లు పరామర్శించారు. సురేశ్రైనా, హర్భజన్ సింగ్, శ్రీశాంత్ రిషబ్ ఇంటి కెళ్లి అతని యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. కాసేపు అతనితో సరదాగా గడిపారు. అనంతరం ఆక్షణాలను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేసుకున్నారు. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట్లో వైరల్గా మారాయి. గతేడాది చివరిలో రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన పంత్ మెల్లిగా కోలుకుంటున్నాడు. కారు ప్రమాదానికి గురైన పంత్కు ఆ తర్వాత మోకాలికి సర్జరీ జరిగింది. […]
వినోదయ సీతం షూటింగ్ తో.. సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసిన పవన్ కళ్యాణ్,ఏం చేశారంటే..?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ టాలీవుడ్ లో సరికొత్త రికార్డ్ సృష్టించారు. ఎక్కడైనా స్టార్ హీరో అనేవారు ఒక సినిమా పూర్తి చేయాలి అంటే.. ఎంత టైమ్ పడుతుందో చెపపడం కష్టం. కొన్నినెలలు పట్టొచ్చు.. ఒక్కోసారి ఏడాదిపైనే పట్టొచ్చు.. మహేష్ లాంటివారు ఏడాదికి ఒక్క సినిమానే చేస్తారు.. రాజమౌళి ఏహీరోతో సినిమా చేసినా.. రెండు మూడేళ్ళు పడుతుంది.. ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అయితే చెప్పాల్సిన పనిలేదు. పవన్ కళ్యాణ్ అటు రాజకీయాలు.. ఇటు సినిమాలు బ్యాలన్స్ చేస్తూ వెళ్తున్నారు కాబట్టి.. టైమ్ ఉన్నప్పుడు షూటింగ్ కు వచ్చి వెళ్తుంటారు. ఒక పక్క సినిమాలు, మరో పక్క రాజకీయాలు రెండిటినీ బ్యాలెన్స్ చేసుకోవాలి. అలా బ్యాలెన్స్ చేసుకుంటూ కూడా ఇండస్ట్రీలో ఏ హీరోకి సాధ్యం కాని రికార్డును పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సాధించారు. షూటింగ్ స్టార్ట్ అయిన నెల రోజుల్లోపే ఒక సినిమాలో తన పార్ట్ షూటింగ్ పూర్తి చేశారు పవర్ స్టార్. అది కూడా పొలికల్ ప్రెజర్ ఉన్న టైమ్... గతంలో తన ఒప్పుకున్న సినిమాలు చేతిలోనే ఉన్న టైమ్ లో.. బిజీ షెడ్యూల్ తో మాట కూడా మాట్లాడటానికి ఖాళీ లేనంత బిజీగా ఉన్న సమయంలో కూడా సినిమాని ఫినిష్ చేయడం పవర్ స్టార్ కు మాత్రమే సాధ్యం అయ్యింది. పవన్ చేతిలో ప్రస్తుతం నాలుగు సినిమాలు ఉన్నాయి. క్రిష్ దర్శకత్వంలో హరి హర వీరమల్లు సినిమా దాదాపు చివరిదశలో ఉంది. ఇక హరీష్ శంకర్ దర్శకత్వంలో ఉస్తాద్ భగత్ సింగ్ చాలా కాలంగా నాన్చుతూ వస్తున్నాడు పవర్ స్టార్. ఏప్రిల్ లో ఈసినిమా కోసం 10 రోజులు కేటాయించబోతున్నట్టు తెలుస్తోంది. మరో వైపు సుజిత్ డైరెక్షన్ లో ఓజీ సినిమా చేయాల్సి ఉంది పవర్ స్టార్. ఇటు వీనోదయ సీతం షూటింగ్ ఆల్ రెడీ పూర్తి చేశాడు పవర్ స్టార్. నటుడు దర్శకుడు తమిళ ఇండస్ట్రీకి చెందిన సముద్రఖని డైరెక్షన్ లో తెరకెక్కుతున్న వినోదయ సితం తెలుగు రీమేక్ వెర్షన్ లోని తన భాగాన్ని పూర్తి చేశారు. సాయిధరమ్ తేజ్ తో పాటు స్క్రీన్ షేర్ చేసుకుంటూ..పవన్ కళ్యాణ్ కీలక పాత్ర పోషిస్తున్నారు. రీసెంట్ గానే ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యింది. కేవలం 24 రోజుల్లో ఈ సినిమాని పూర్తి చేశారు పవన్. ఈ మధ్యకాలంలో ఇంత షార్ట్ టైంలో పవన్ కళ్యాణ్ ఏ సినిమాను పూర్తి చేయలేదు. ఇక నెక్ట్స్ పెండ్డింగ్ లో ఉన్న సినిమాలపై దృష్టి పెట్టాడు పవర్ స్టార్. నెక్ట్స్ ఇయర్ ఎలక్షన్స్ ఉండటంతో.. ఈ ఏడాది మిడ్ లోపు సినిమాలన్నీ కంప్లీట్ చేసి.. ఇక రాజకీయంగా ప్రజాక్షేత్రంలోకి వెళ్లాలని నిర్ణయించుకున్నారు పవన్ కళ్యాణ్.
సొంతగూటికి చేరిన సీనియర్ నేత డీఎస్
సొంతగూటికి చేరిన సీనియర్ నేత డీఎస్
మోడీ పాలన కార్పొరేట్లకు వరం –సామాన్యులపై భారం : మంత్రి జగదీష్ రెడ్డి
సూర్యాపేట, ప్రభ న్యూస్ : మోడీ పాలన కార్పొరేట్లకు వరం.. సామాన్యులపై భారంగా మారిందని తెలంగాణ విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. పీక్ లోడ్ హవర్స్ లో ప్రతి యూనిట్ కి 20 శాతం అదనపు చార్జి వసూలు చేయాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై మంత్రి మండిపడ్డారు. ఆదివారం సూర్యాపేట క్యాంపు కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. దేశ ప్రజలను విద్యుత్ వినియోగానికి దూరం చేసేందుకు కేంద్రం కుట్రలు పన్నుతుందన్నారు. కార్పొరేట్లకు లాభం కోసమే […]
దేశ సంపదను మోడీ తన స్నేహితులకు కట్టబెడుతుండు : రేవంత్ రెడ్డి
దేశ సంపదను మోడీ తన స్నేహితులకు కట్టబెడుతుండు : రేవంత్ రెడ్డి
వీల్ ఛైర్ పై గాంధీ భవన్ కు డీఎస్... ఆత్మీయ ఆలింగనాలతో సీనియర్ల సందడి
హైదరాబాద్ :ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ మాజీ అధ్యక్షులు ధర్మపురి శ్రీనివాస్ సొంతగూటికి చేరుకున్నారు. ఇవాళ హైదరాబాద్ లోని కాంగ్రెస్ కార్యాలయం గాంధీ భవన్ లో ఏఐసీసీ ఇంచార్జ్ మాణిక్ రావ్ ఠాక్రే ఆధ్వర్యంలో డిఎస్ తో పాటు ఆయన తనయుడు సంజయ్ కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఈ చేరిక కార్యక్రమంలో తెలంగాణ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కూడా పాల్గొన్నారు. వీల్ ఛైర్ పై గాంధీభవన్ కు చేరుకున్న డిఎస్ కు కాంగ్రెస్ సీనియర్లు ఆత్మీయంగా ఆహ్వానించారు. ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, మాజీ మంత్రి జానారెడ్డి డిఎస్ ను ఆలింగనం చేసుకున్నారు. మహిళా నాయకురాలు రేణుకా చౌదరి, మాజీ ఎంపీ హనుమంతరావు, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, మాజీ మంత్రులు షబ్బీర్ అలీ, పొన్నాల లక్ష్మయ్య, మాజీ ఎమ్మెల్యే అంజన్ కుమార్ యాదవ్ తదితరులు డి శ్రీనివాస్ ను సాదరంగా కాంగ్రెస్ లోకి ఆహ్వానం పలికారు.
అమరావతి, ఆంధ్రప్రభ బ్యూరో: రాష్ట్రంలో రవాణా వ్యవస్థను మరింత పటిష్టపరిచే దిశగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అడుగులు వేస్తున్నా రు. అందులో భాగంగా జల మార్గాన్ని రాష్ట్రం లో పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకు రావాలని యోచిస్తున్నారు. అందుకోసం ప్రత్యే కంగా ఆంధ్రప్రదేశ్ జలమార్గ ప్రాథికార సంస్థను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఆ సంస్థ దేశీయ జల రవాణాకు అనుసంధానంగా పని చేసేలా కార్యాచరణ రూపొందిస్తున్నారు. అందు కోసం రాష్ట్ర పరిధిలో 8మందితో బోర్డును కూడా ఏర్పాటు చేయబోతున్నారు. […]
రాహుల్ గాంధీ ట్విట్టర్లో ‘డిస్’క్వాలిఫైడ్ ఎంపీ’ ?
న్యూఢిల్లీ: కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ఆదివారం ట్విట్టర్ ఖాతాలో తన ‘డిస్క్రిప్షన్’ మార్చారు. తనను ‘డిస్’క్వాలిఫైడ్ ఎంపీ’ అని పేర్కొన్నారు. లోక్సభ నుంచి ఆయనను అనర్హుడిగా ప్రకటించిన తర్వాత ఆయన ఇలా చేశారు. ఆయన ట్విట్టర్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లలోని ‘బయో’లో ‘ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సభ్యుడు, డిస్ క్వాలిఫైడ్ ఎంపీ’ అని మార్చారు. పార్లమెంటులో అదానీ గ్రూప్పై రాహుల్ గాంధీ తదుపరి ప్రసంగానికి మోడీ భయపడ్డంతో ఆయనపై వేటు పడిందని చాలామంది భావిస్తున్నారు. ఇప్పుడు రాహుల్పై […]
మహిళా రిజర్వేషన్ బిల్లుపై ఎన్ఆర్ఐల మద్దతు.. బీఆర్ఎస్ కో ఆర్డినేటర్ మహేష్ బిగాల
మహిళా రిజర్వేషన్ల బిల్లుకు ఎన్ఆర్ఐల మద్దతు పలికారు. బీఆర్ఎస్ ఆస్ట్రేలియా మహిళా వింగ్..
మీరు వేడినీటితో స్నానం చేస్తారా? అయితే మీరు ఈ విషయాలను తెలుసుకోవాల్సిందే..!
కాలాలతో సంబంధం లేకుండా వేడినీటితో స్నానం చేస్తుంటారు చాలా మంది. చల్లనీటితో పోలిస్తే వేడి నీటితోనే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అవును వేడినీటితో స్నానం చేయడం వల్ల కండరాల ఉద్రిక్తత నుంచి ఉపశమనం పొందడమే కాదు జలుబు, ఫ్లూ, ఒత్తిడి వంటి ఎన్నో సమస్యల లక్షణాల నుంచి ఉపశమనం పొందుతారు. వేడినీటి స్నానం మన మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. అసలు వేడి నీటితో స్నానం చేయడం వల్ల ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో తెలుసుకుందాం.. కండరాల ఉద్రిక్తత నుంచి ఉపశమనం వేడినీటి స్నానం చేయడం వల్ల కలిగే ప్రయోజనాలలో ఇదీ ఒకటి. వేడినీటి స్నానం కండరాల ఉద్రిక్తత నుంచి ఉపశమనం పొందటానికి సహాయపడుతుంది. కండరాలు నిరంతరం కదలడం వల్ల అవి బిగుతుగా మారుతాయి. ఇది కండరాల నొప్పి, అసౌకర్యానికి దారితీస్తుంది. అయితే వేడినీటి స్నానం మీ కండరాలను సడలించడానికి, ఉద్రిక్తతను తగ్గించడానికి సహాయపడుతుంది. ఇది మీకు మీ కండరాలకు విశ్రాంతినిస్తుంది. రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది వేడినీటి స్నానం వల్ల రక్త ప్రసరణ కూడా మెరుగుపడుతుంది. మీ ఒంటిపై వేడి నీరు పడటం వల్ల మీ రక్త నాళాలు విస్తరిస్తాయి. దీంతో రక్త ప్రవాహం పెరుగుతుంది. పెరిగిన రక్త ప్రవాహం మంటను తగ్గించడానికి, రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడుతుంది. మెరుగైన రక్త ప్రసరణ చర్మ ఆరోగ్యానికి కూడా సహాయపడుతుంది. ఎందుకంటే ఇది మీ చర్మ కణాలకు ఎక్కువ ఆక్సిజన్, పోషకాలను అందిస్తుంది. ఒత్తిడి, ఆందోళన తగ్గుతుంది ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి వేడినీళ్లు కూడా ఎంతో సహాయపడతాయి. నీటి వేడి మీ నాడీ వ్యవస్థను శాంతపరచడానికి సహాయపడుతుంది. దీంతో మీ ఒత్తిడి, ఆందోళన తగ్గుతాయి. వేడినీటి స్నానం వల్ల మీకు విశ్రాంతి కలుగుతుంది. ముఖ్యంగా ఒత్తిడి లేదా ఆత్రుతగా ఉంటే.. మీకు మరింత రిలాక్స్ కావడానికి వేడినీటితో స్నానం చేయండి. నిద్రకు సహాయపడుతుంది మీకు రాత్రిళ్లు సరిగ్గా నిద్రపట్టకుంటే.. పడుకునే ముందు వేడినీటితో స్నానం చేయండి. దీనివల్ల శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది. దీంతో ఇది నిద్రపోయే సమయమని మీ శరీరానికి సంకేతాన్ని ఇస్తుంది. అంతేకాదు వేడినీటి షవర్ మీ మనస్సును శాంతపరచడానికి, విశ్రాంతినివ్వడానికి, రాత్రిళ్లు గాఢంగా నిద్రపోవడానికి సహాయపడుతుంది. జలుబు, ఫ్లూ లక్షణాల ఉపశమనం వేడినీళ్లు జలుబు, ఫ్లూ లక్షణాల నుంచి ఉపశమనం కలిగించడానికి సహాయపడతాయి. మీకు జలుబు లేదా ఫ్లూ ఉన్నప్పుడు మీ శరీరం వైరస్ తో పోరాడుతుంది. వేడి షవర్ ఈ సమస్యలను తగ్గించడానికి, దగ్గును పోగొట్టేందుకు, నొప్పులను తగ్గించడానికి సహాయపడుతుంది. వేడినీటి ఆవిరి గొంతు, నాసికా మార్గాలను క్లియర్ చేయడానికి కూడా సహాయపడుతుంది. దీంతొ మీరు శ్వాస తీసుకోవడం సులువు అవుతుంది.
వ్యవసాయ పునర్జీవ లక్ష్యం –భూకమతాల ఏకీకరణ
హైదరాబాద్, ఆంధ్రప్రభ: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు సంక్షేమ పథకాలతో పట్టాదారుల సంఖ్య పెరుగుతోంది. వ్యవసాయ భూముల విస్తీర్ణంతోపాటు కొత్త ఆయకట్టు పెరుగుతోంది. అదే సమయంలో గుంట భూమికి కూడా రైతుబంధు అందిస్తూ సర్కార్ రైతుకు అండగా నిలవడంతో నానాటికీ వ్యవసాయ కమతాల విస్తీర్ణంలో తగ్గుదల నమోదవుతున్నది. దీంతో వ్యవసాయ యోగ్యతకు భవిష్యత్లో ఇబ్బందులు రానున్నాయని ప్రభుత్వం భావిస్తోంది. ఇందులో భాగంగా గాంధీజీ కలలుకన్న భూ కమతాల ఏకీకరణ వంటి కీలక నిర్ణయాలకు తెలంగాణ […]
రిటర్న్ గిఫ్ట్ ఇస్తా: క్రాస్ ఓటింగ్ ఆరోపణలపై వైసీపీపై ఉండవల్లి శ్రీదేవి ఫైర్
అమరావతి: ఎమ్మెల్సీ ఎన్నికల్లో తాను క్రాస్ ఓటింగ్ చేసినట్టుగా ఆరోపణలు చేసిన వైసీపీ నేతలకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తానని ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి చెప్పారు.ఇటీవల జరిగిన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ చేశారనే ఆరోపణలతో పార్టీ నుండి ఉండవల్లి శ్రీదేవిని వైసీపీ సస్పండ్ చేసింది. ఈ విషయమై ఆదివారంనాడు ఆమె హైద్రాబాద్ లో మీడియాతో మాట్లాడారు.మూడు రోజులుగా తనపై సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేస్తున్నారన్నారు. కొన్ని మీడియా చానెల్స్, కొందరు వైసీపీ నేతలు దారుణంగా వ్యవహరిస్తున్నారని ఆమె ఆరోపించారు. తాను ఎలాంటి అక్రమాలకు పాల్పడలేదని ఆమె స్పష్టం చేశారు. అమరావతి ప్రాంతంలో ఉన్న తనను రాజకీయంగా వైసీపీ నేతలు టార్గెట్ చేశారని ఆమె ఆరోపించారు. డబ్బులు ఇచ్చి తనపై కార్యాలయంపై దాడులు చేయించారన్నారు. తాను ఎమ్మెల్యేగా విజయం సాధించిన రోజు నుండి తనను వేధిస్తున్నారన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తాను ఎవరికి ఓటు చేసిందో వైసీపీ నాయకత్వానికి తెలుసునని ఉండవల్లి శ్రీదేవి చెప్పారు.22వ ప్యానెల్ లో జనసేన ఎమ్మెల్యే లేరా, విశాఖ జిల్లాకు చెందిన అసంతృప్త ఎమ్మెల్యే లేరా అని ఉండవల్లి శ్రీదేవి ప్రశ్నించారు. ఎమ్మెల్సీ ఎన్నికలకు ముందు నుండే తనపై కుట్రలు చేస్తున్నారని ఆమె ఆరోపించారు. తాను ఎమ్మెల్సీ ఎన్నికల్లో డబ్బులు తీసుకున్నట్టుగా నిరూపిస్తారా అని ఆమె సవాల్ విసిరారు. ఈ విషయమై అమరావతి మట్టిపై ప్రమాణం చేద్దామా అని ఆమె వైసీపీ నేతలను కోరారు. తనను గెలిపించిన ప్రజల కోసం ఇక నుండి పోరాటం చేస్తానన్నారు. తాను ఒక డాక్టర్ అని, తన భర్త కూడా డాక్టర్ అని ఆమె గుర్తు చేశారు. తమకు రెండు ఆసుపత్రులు కూడా ఉన్నాయన్నారు. తాను డబ్బులు తీసుకొని ఓటు వేయాల్సిన అవసరం లేదని ఎమ్మెల్యే శ్రీదేవి చెప్పారు.తనకు ఏమైనా జరిగితే ఏపీ ప్రభుత్వ సలహదారు సజ్జల రామకృష్ణారెడ్డితో బాధ్యత అని హెచ్చరించారు. గత ఎన్నికల సమయంలో రాజధాని ఇక్కడే ఉంటుందని తాను ప్రజలకు వాగ్ధానం చేశానన్నారు. జగన్ ఇల్లు ఇక్కడే కట్టుకున్నారని ప్రజలకు చెప్పానన్నారు. తన మాటలను నమ్మి ప్రజలు తనను గెలిపించారని శ్రీదేవి గుర్తు చేసుకున్నారు. మన అమరావతి మన రాజధాని అని ఆమె చెప్పారు. అమరావతి కోసం ప్రాణం ఉన్నంతవరకు పోరాటం చేస్తానని ఆమె స్పష్టం చేశారు. అమరావతిలో జరిగిన అభివృద్దిలో 10 శాతమైనా చేశామా అని ఆమె ప్రశ్నించారు. ఎమ్మెల్సీ ఎన్నికల సాక్షిగా తనపై అనవసర నిందలు వేశారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తాను క్రాస్ ఓటింగ్ చేశానని తన కార్యాలయంపై దాడి చేశారన్నారు. ఈ దాడితో తనకు భయం వేస్తుందన్నారు. ప్రస్తుతం తాను హైద్రాబాద్ లో ఉంటున్నానని ఆమె చెప్పారు. ఏపీకి రావాలంటేనేి భయం వేస్తుందన్నారు..మహిళా అని చూడకుండా ఇష్టారీతిలో తనను విమర్శిస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో డాక్టర్ సుధాకర్, డాక్టర్ అచ్చెన్న ఎలా చనిపోయారనేది ప్రజలందరికీ తెలుసునన్నారు. జగనన్న ఇళ్ల పథకం వేల కోట్లు దోచుకుంటున్నారని ఆమె చెప్పారు. ఉద్దంరాయునిపాలెంలో ఇసుక మాఫియా ఎవరిదని ఆమె ప్రశ్నించారు. అభివృద్ది అనేది పక్కా స్కామ్ అని ఆమె ఆరోపించారు. సామాన్యులు రాష్ట్రంలో తిరిగే పరిస్థితి లేదన్నారు. సజ్జల రామకృష్ణారెడ్డి నుండి తనకు ప్రాణహని ఉందని ఆమె ఆరోపించారు. నిన్నటి నుండి ఎమ్మెల్యే శ్రీదేవి ఎక్కడ అని సోషల్ మీడియాలో కొందరు పోస్టులు పెడుతున్నారన్నారు. తాను ఏమైనా గ్యాంగ్ స్టర్ నా అని ఆమె ప్రశ్నించారు. సీక్రెట్ బ్యాలెట్ లో ఓటు వేస్తే వారికెలా తెలుస్తుందని ఆమె ప్రశ్నించారు. తనను పిచ్చికుక్కతో సమానంగా చూశారని ఆమె ఆవేదన చెందారు. ఏపీలో మహిళకు రక్షణ కల్పించలేని పరిస్థితి నెలకొందన్నారు. ఈ విషయమై జాతీయ మానవ హక్కుల సంఘాన్ని ఆశ్రయిస్తానని ఉండవల్లి శ్రీదేవి చెప్పారు also read: కేసులు ఎదుర్కొనేందుకు రాజకీయాల్లోకి రాలేదు: క్రాస్ ఓటింగ్ ఆరోపణలపై వైసీపీపై ఆనం ఫైర్ . ఎన్హెచ్ఆర్ సీ హమీ ఇస్తేనే ఏపీలో అడుగు పెడతానన్నారు. రేపు తాను కూడా చనిపోకూడదనే ఉద్దేశ్యంతోనే ఏపీలో అడుగు పెట్టడం లేదన్నారు. జగన్ కొట్టిన దెబ్బకు తన మైండ్ బ్లాంక్ అయిందన్నారు. ప్రస్తుతం ఏ పార్టీలో చేరాలనే ఆలోచన లేదన్నారు.
‘మోడీ ఇంటిపేరు’ వ్యాఖ్యలకు సంబంధించిన పరువు నష్టం కేసులో రాహుల్ గాంధీ దోషిగా తేలిన నేపథ్యంలో సినీ నటి ఖుష్బూ సుందర్ గతంలో చేసిన ట్వీట్ రెండు రోజుల నుంచి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ట్వీట్ ను అనేక మంది కాంగ్రెస్ నాయకులు తమ సోషల్ మీడియా ఖాతాల ద్వారా మళ్లీ షేర్ చేశారు. ఇప్పుడు ఆమెపై కూడా పరువు నష్టం దావా వేస్తారా అంటూ ప్రశ్నలు సంధించారు. ఆ ట్వీట్ చేసిన సమయంలో ఆమె కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. ప్రస్తుతం ఆమె బీజేపీలో కొనసాగుతున్నారు. జాతీయ మహిళా కమిషన్ లో కూడా మెంబర్ గా ఉన్నారు. రాజ్ఘాట్ వద్ద కాంగ్రెస్ సత్యాగ్రహ దీక్ష ప్రారంభం.. పోలీసులు అనుమతి లేకున్నా కొనసాగుతున్న దీక్ష.. 2018లో చేసిన ఆ ట్వీట్ వైరల్ అవుతుండటంతో తాజాగా ఆ నటి స్పందించారు. ఆ సమయంలో తాను చేసిన వ్యాఖ్యలకు సిగ్గుపడటం లేదని తేల్చి చెప్పారు. అప్పుడు తాను పార్టీ నాయకుడి వ్యాఖ్యలను అనుసరించానని అన్నారు. ‘‘ నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు చేసిన ‘మోడీ’ ట్వీట్ కు సిగ్గుపడటం లేదు. అప్పుడు నేను నాయకుడిని అనుసరిస్తూ, పార్టీ భాషను మాత్రమే మాట్లాడాను. ’’ అని ఆమె మీడియాతో అన్నారు. కాంగ్రెస్ సంకల్ప సత్యాగ్రాహ దీక్షలో జగదీష్ టైట్లర్: నెటిజన్ల విమర్శలు కాంగ్రెస్ పై ఖుష్బూ సుందర్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ‘‘ప్రత్యర్థి పార్టీ (కాంగ్రెస్) ఎంత నిరాశకు లోనవుతుందో దీనిని బట్టి తెలుస్తోంది. ’’ అని అన్నారు. ‘మోడీ’ అనే ఇంటిపేరును అవమానించడంలో తప్పు కనిపించలేదా అని ప్రశ్నించగా.. ‘రాహుల్ గాంధీ మోడీలందరినీ ‘చోర్స్’ అని పిలిచారు. నేను ‘అవినీతి’ అనే పదాన్ని మాత్రమే వాడాను.’’ అని తెలిపారు. వారికి సత్తా ఉంటే తనపై కేసు పెట్టాలని ఆమె కాంగ్రెస్ నాయకులకు సవాల్ విసిరారు. తాను దానిని చట్టపరంగా ఎదుర్కొంటానని అన్నారు. పాత ట్వీట్ ను తన టైమ్ లైన్ నుంచి తొలగించలేదని, తాను ఎప్పుడూ అలా చేయబోనని అన్నారు. ‘మోడీ ఇంటిపేరు’ను దొంగతో పోల్చినందుకు కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ పరువు నష్టం కేసులో దోషిగా తేలి, లోక్ సభ సభ్యుడిగా అనర్హుడైన నేపథ్యంలో ఖుష్బూ పాత ట్వీట్ను కాంగ్రెస్ లేవనెత్తడం గమనార్హం. ఈ ట్వీట్ ను కాంగ్రెస్ నేత, రాజ్యసభ సభ్యుడు దిగ్విజయ్ సింగ్ శనివారం రీట్వీట్ చేస్తూ.. ప్రధాని నరేంద్ర మోడీని ‘‘మోడీ జీ, మీ శిష్యుడు మోడీ అనే వ్యక్తి బీజేపీ సభ్యురాలైన ఖుష్బూ సుందర్పై పరువునష్టం కేసు పెడుతారా చూద్దాం ?’’ అని అన్నారు. ప్రధాని మోడీ భద్రతకు భంగం వాటిల్లలేదు- కర్ణాటకలో కాన్వాయ్ వైపు ఓ వ్యక్తి దూసుకెళ్లిన ఘటనపై పోలీసుల వివరణ కాగా.. ఖుష్బు సుందర్ దాదాపు 100 సినిమాల్లో నటించారు. ఆమె మొదట ద్రవిడ మున్నేట్ర కజగం (డీఎంకే)లో చేరారు. తరువాత కొంత కాలం కాంగ్రెస్ లో పని చేశారు. 2019లో ఆమె బీజేపీలో చేరారు. ప్రస్తుతం ఆమె జాతీయ మహిళా కమిషన్ లో సభ్యురాలిగా పని చేస్తున్నారు.
చోరీలకు పాల్పడుతున్న దొంగపై రైతుల దాడి.. దొంగ మృతి
సంగారెడ్డి : అకాల వర్షాలతో నష్టపోతున్న రైతులకు దొంగల వల్ల కూడా ఇబ్బందులు తప్పడం లేదు. గుమ్మడిదల శివారులో ఉన్న పంట పొలాల్లోకి ఓ వ్యక్తి స్టార్టర్లు, విద్యుత్ తీగలను చోరీ చేసేందుకు యత్నించాడు. అక్కడే ఉన్న రైతులు దొంగను గమనించి అదుపులోకి తీసుకుని, దేహశుద్ధి చేశారు. ఈ ఘటన ఆదివారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. దొంగను కొట్టుకుంటూ రైతు సంఘం కార్యాలయానికి తీసుకు వచ్చారు. రైతుల చేతిలో దెబ్బలు తిన్న దొంగ కాసేపటికే మృతి చెందాడు. […]
భారత్లో భారీగా పెరిగిన కరోనా కేసులు.. గత 149 రోజుల్లో ఇదే అత్యధికం..
భారతదేశంలో గత కొద్ది రోజులుగా కరోనా కేసులు క్రమంగా పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 1,890 కరోనా కేసులు నమోదయ్యాయి. గత 149 రోజులలో రోజవారి కరోనా కేసులలో ఇదే అత్యధికం. తాజా కేసులతో దేశంలో యాక్టివ్ కరోనా కేసుల సంఖ్య 9,433కి చేరింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆదివారం ఉదయం డేటాను విడుదల చేసింది. ఇక, గతేడాది అక్టోబర్ 28న దేశంలో ఒక్కరోజే 2,208 కేసులు నమోదయ్యాయి. కరోనాతో ఏడు మరణాలు సంభవించగా.. అందులో గడిచిన 24 గంటల్లో మహారాష్ట్ర, గుజరాత్లలో రెండు చొప్పున నమోదయ్యాయి. మిగిలిన మూడు మరణాలు.. కేరళతో నవీకరించ డేటాకు జోడించబడ్డాయి. ఇక, తాజా మరణాలతో దేశంలో మొత్తం కోవిడ్ మృతుల సంఖ్య 5,30,831కి పెరిగింది. దేశంలో కోవిడ్ మరణాల రేటు 1.19 శాతంగా నమోదైంది. తాజాగా నమోదైన 1,890 కరోనా కేసులతో కలిసి దేశంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 4,47,04,147కు పెరిగింది. ప్రస్తుతం దేశంలో రోజువారి పాజిటివిటీ రేట్ 1.56 శాతంగా నమోదు కాగా.. వీక్లీ పాజిటివిటీ రేట్ 1.29 శాతంగా ఉంది. మొత్తం కేసులలో యాక్టివ్ కేసుల సంఖ్య.. 0.02 శాతంగా ఉంది. జాతీయ కోవిడ్ రికవరీ రేటు 98.79 శాతంగా నమోదైందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 4,41,63,883కి పెరిగింది. ఇక, కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెబ్సైట్ ప్రకారం.. దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ డ్రైవ్ కింద ఇప్పటివరకు దేశంలో 220.65 కోట్ల కోవిడ్ వ్యాక్సిన్లు అందించబడ్డాయి.
Pranathi: ప్రణతి బర్త్డే.. సర్ప్రైజ్ ఇచ్చిన యంగ్ టైగర్
ఎన్టీఆర్ సతీమణి ప్రణతి చాలా సింపుల్గా ఉంటారు.
కారులో వార్..! తారాస్థాయికి చేరిన వర్గపోరు
ఎల్బీ నగర్ నియోజకవర్గంలో అధికార బీఆర్ఎస్ పార్టీ నాయకుల మధ్య ప్రచ్చన్న యుద్ధం జరుగుతోంది.... Political War between BRS Leaders
T- కాంగ్రెస్లో ఆసక్తికర పరిణామం.. చాన్నాళ్ల తర్వాత ఒక్కటైన నేతలు!
రాహుల్ గాంధీపై లోక్సభ సెక్రటేరియట్ అనర్హత వేటు వేయడంతో రాష్ట్రంలోని కాంగ్రెస్ శ్రేణులంతా గాంధీభవన్లో ఒక రోజు దీక్షకు దిగాయి.
గుండెపోటుతో కన్నుమూసిన.. ప్రముఖ కన్నడ దర్శకుడు
సినీ పరిశ్రమలో పలు విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. కాగా కన్నడ దర్శకుడు కిరణ్ గోవి కన్నుమూశారు. 53 ఏళ్ల వయసులో గుండెపోటుతో ఆయన మృతి చెందారు. తన ఆఫీసులో ఆయన గుండెపోటుకు గురయ్యారు.సడెన్ హార్ట్ ఎటాక్కు గురైన కిరణ్ గోవీని ఆయన ఆఫీసులోని స్టాఫ్ వెంటనే ఆస్పత్రికి తరలించారు. అయితే హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు. ఆయన ఎన్నో హిట్ చిత్రాలకు దర్శకత్వం వహించారు.ఆయన మరణంతో శాండల్వుడ్లో విషాదం నెలకొంది. కిరణ్ మృతిపై కన్నడ […]
మహారాష్ట్రపై కేసీఆర్ ప్రధాన ఫోకస్
గులాబీ బాస్ మహారాష్ట్ర పైన ప్రత్యేక ఫోకస్ పెట్టారు. వరుసగా రెండో సభ నిర్వహిస్తున్నారు.
జగనన్నా కాలనీలు పక్క స్కామ్ : ఉండవల్లి శ్రీదేవి
జగనన్నా కాలనీలు పక్క స్కామ్ : ఉండవల్లి శ్రీదేవి
కేసీఆర్కు ఎమ్మెల్సీ అలుగుబెల్లి లేఖ... ఆలస్యం.. అమృతం.. విషమంటూ..
ఆలస్యం.. అమృతం.. విషం అన్న నానుడి ముఖ్యమంత్రి కేసీఆర్ కు తెలియనిది కాదని... MLC Alugubelli Writes to CM KCR