Paris Olympics – 10మీ. ఎయిర్ పిస్టల్ షూటింగ్ ఫైనల్స్ లో మను బాకర్
పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజు భారత్కు షూటింగ్లో మిశ్రమ ఫలితాలు వచ్చాయి. . మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ క్వాలిఫికేషన్లో మను బాకర్ అదరగొట్టింది. 580.27 స్కోరుతో మూడో స్థానంలో నిలిచి ఫైనల్కు అర్హత సాధించింది. మరో భారత షూటర్ రిథమ్ సంగ్వాన్ 15వ స్థానంతో సరిపెట్టుకుంది. మేజర్ వెరొనికా (హంగేరి) 582.22 స్కోరుతో అగ్రస్థానంలో నిలవగా.. ఓహ్ యే జిన్ (దక్షిణ కొరియా) 580.20 స్కోరుతో రెండో స్థానం దక్కించుకుంది. టాప్-8లో నిలిచినవారు ఫైనల్ […]
జమ్ముకశ్మీర్లో ఎన్కౌంటర్లో ఓ సైనికుడి వీరమరణం
న్యూఢిల్లీ/శ్రీనగర్: జమ్ముకశ్మీర్ కుప్వారా జిల్లా కమ్కారీ సెక్టార్లో పాకిస్థాన్ బోర్డర్ యాక్షన్ టీమ్ (బిఎటి) శనివారం జరిపిన దాడిని భారత ఆర్మీ భగ్నం చేసింది. ఈ సందర్భంగా జరిగిన ఎన్కౌంటర్లో ఒక సైనికుడు వీరమరణం పొందగా, కెప్టెన్తో సహా మరో నలుగురు ఆర్మీ జవాన్లు గాయపడ్డారు. ఈ ఎన్కౌంటర్లో పాకిస్థాన్ చొరబాటుదారుడు కూడా మృతి చెందినట్టు ఆర్మీ అధికారులు వెల్లడించారు. మరో ఇద్దరు పాక్ చొరబాటుదారులు పాక్ ఆక్రమిత కశ్మీర్ (పిఒకె) లోకి పారిపోయారు. నాలుగు గంటల […]
ఫ్యాక్ట్ చెక్: అయోధ్యలో రోడ్లు ధ్వంసమయ్యానని చెబుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు.
ఉత్తరప్రదేశ్లోని పలు జిల్లాల్లో గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల కారణంగా ఉత్తరప్రదేశ్లో దాదాపు 11 మంది చనిపోయారు. అయోధ్యలో కూడా వర్షాలు విధ్వంసం సృష్టించాయి. సరయు నదిలో నీటిమట్టం ప్రమాదకర స్థాయికి చేరుకుంది.
Olympics |రేపు పారిస్ బరిలో మనోళ్లు వీరే…
పారిస్ ఒలింపిక్స్ మూడో రోజైన ఆదివారం నాడు భారత క్రీడాకారులు వివిధ అంశాలలో పోటీ పడుతున్నారు.. ఆ వివరాలు మీకోసం .. బ్యాడ్మింటన్ : పురుషుల సింగిల్స్ గ్రూప్ స్టేజ్ (హెచ్ ఎస్ ప్రణయ్, లక్ష్య సేన్)మహిళల సింగిల్స్ గ్రూప్ స్టేజ్ (పీవీ సింధు)పురుషుల డబుల్స్ గ్రూప్ స్టేజ్ (సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ శెట్టి)మహిళల డబుల్స్ గ్రూప్ స్టేజ్ (తనీషా క్రాస్టో మరియు అశ్విని పొన్నప్ప) – మధ్యాహ్నం 12 గంటల నుంచి షూటింగ్ : […]
ఫ్యాక్ట్ చెక్: వైరల్ వీడియోలో ఉన్న బాబా, హత్రాస్ తొక్కిసలాటకు బాధ్యుడు కాదు
ఉత్తరప్రదేశ్లోని హత్రాస్ జిల్లాలో భోలే బాబా సత్సంగ్ సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో 121 మంది మరణించారు. వారిలో చాలా మంది మహిళలు ఉన్నారు. పోలీసుల కథనం ప్రకారం, భోలే బాబా పాదాల దగ్గర ఉన్న ధూళిని సేకరించడానికి మహిళలు ప్రయత్నించినప్పుడు
Visakha Steel Plant –వంద మిలియన్ టన్నుల ఉత్పత్తి … సరికొత్త రికార్డ్…..
విశాఖ స్టీల్ ప్లాంట్ మరో విశిష్టత అందుకుంది. ఇప్పటివరకు 100 మిలియన్ టన్నుల ఉక్కు ఉత్పత్తి చేయడం ద్వారా రికార్డు సాధించింది. కేంద్ర ప్రభుత్వ అధీనంలోని రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ (విశాఖ స్టీల్ ప్లాంట్) ప్రారంభం నుంచి ఇప్పటివరకు 100 మిలియన్ టన్నుల (10 కోట్ల టన్నుల) అమ్మకానికి అవసరమైన ఉక్కు ఉత్పత్తి చేసింది.ఈ ఉక్కు పరిశ్రమ 1982 ఫిబ్రవరి 18న కార్యకలాపాలు ప్రారంభించింది. 1990లో పూర్తిస్థాయిలో ఉత్పత్తిని ప్రారంభించింది. ఇవాళ 100 మిలియన్ టన్నుల […]
Golden Offer –అక్బరుద్దీన్ కు రేవంత్ బంపర్ ఆఫర్ ….
ఆంధ్రప్రభ స్మార్ట్ – హైదరాబాద్ – పాతబస్తీలో మెట్రో రైలు నిర్మాణాన్ని చేపడుతామని, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసి వచ్చే అసెంబ్లీ ఎన్నికల సమయంలో చాంద్రాయణగుట్టకు వచ్చి కాంగ్రెస్ పార్టీ కోసం ఓట్లు అడుగుతానని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ అక్బరుద్దీన్ ఒవైసీని వచ్చేసారి కొడంగల్ నుంచి పోటీ చేయించి గెలిపిస్తానని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయనకు కొడంగల్ బీఫామ్ ఇచ్చి.. దగ్గరుండి నామినేషన్ వేయిస్తానని.. గెలిపించి ఉపముఖ్యమంత్రిని చేస్తానన్నారు. […]
Srinagar: లోయలో పడ్డ కారు… ఒకే కుటుంబానికి చెందిన 8మంది మృతి
కారు లోయలో పడి ఒకే కుటుంబానికి చెందిన 8మంది మృతిచెందిన విషాద ఘటన జమ్మూకశ్మీర్లో చోటు చేసుకుంది. జమ్మూకశ్మీర్లోని అనంత్నాగ్ జిల్లాలోని దక్సమ్లో ఘోర ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఎనిమిది మంది అక్కడికక్కడే మృతి చెందారు. ప్రజలందరూ కిష్త్వార్ నివాసితులు. సమాచారం ప్రకారం బాధిత కుటుంబం కిష్త్వార్ నుండి సింథాన్ టాప్ మీదుగా మార్వా వైపు వెళుతోంది. ఈ క్రమంలో వాళ్ళు ప్రయాణించే వాహనం ప్రమాదానికి గురైంది. ప్రమాదానికి గురైన ఇంతియాజ్ […]
యుఎస్ అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్నా: కమలా హ్యారిస్
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష పదవికి ఎన్నికల్లో తన అభ్యర్థిత్వాన్ని ప్రకటిస్తూ ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ పత్రాలపై సంతకం చేశారు. ప్రజల బలంతో తాను చేసే ప్రచారం నవంబర్లో గెలిపిస్తుందని కమల హామీ ఇచ్చారు. నవంబర్లో ప్రజల బలంతో కూడిన ప్రచారంతో గెలుస్తానని కమలా హ్యారిస్ సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ధీమా వ్యక్తం చేశారు. ప్రతి వోటు సంపాదించేందుకు తాను బాగా కష్టపడతానని కూడా ఆమె ఉద్ఘాటించారు. ‘అమెరికా అధ్యక్ష పదవికి నా అభ్యర్థిత్వాన్ని అధికారికంగా ప్రకటిస్తూ పత్రాలపై […]
ఇదేం చోద్యం.. భార్యను చూసేందుకు బస్సునే ఎత్తుకెళ్లాడు! || TeluguPost
నీతి ఆయోగ్ భేటీ నుంచి మమత వాకౌట్
ప్రసంగం మధ్యలో మైక్ కట్ చేశారని ఆరోపణ మమత వాదనకు ప్రభుత్వం ఖండన ఆమె ప్రసంగం సమయం ముగిసిందని స్పష్టీకరణ ఆమె ఆరోపణ సరి కాదన్న నిర్మలా సీతారామన్ న్యూఢిల్లీ : శనివారం ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన నీతి ఆయోగ్ సమావేశంలో నుంచి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వాకౌట్ చేశారు, ప్రతిపక్షాల నుంచి తాను ఏకైక ప్రతినిధిని అయినప్పటికీ తన ప్రసంగాన్ని మధ్యలో అన్యాయంగా నిలిపివేశారని మమత ఆరోపించారు. అయితే, […]
NZB: ఆగస్టు 15తరువాత ద్విచక్ర వాహనాదారులకు హెల్మెట్ తప్పనిసరి.. సీపీ వెల్లడి
నిజామాబాద్ ప్రతినిధి, జులై 27(ప్రభ న్యూస్) : ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ తప్పకుండా ధరించాలని, లేకుంటే చర్యలు తప్పవని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ సింగనవార్ శనివారం తెలిపారు. నిజామాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలోని నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్ పరిధిలో ఆగస్టు 15 తరువాత ద్విచక్ర వాహనాదారులు తమ వ్యక్తిగత రక్షణ నిమిత్తం తప్పక హెల్మెట్ ధరించని వారిపై చట్ట ప్రకారం కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ద్విచక్ర వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ హెల్మెట్ […]
Paris Olympics నాసిరకం చీరలో పివి సింధూ ….
క్రీడా ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోన్నపారిస్ ఒలింపిక్స్ క్రీడలు గత రాత్రి అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఈ ప్రారంభోత్సవ వేడుకల్లో భారత స్టార్ షట్లర్, హైదరాబాదీ బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు ఫ్లాగ్ బేరర్గా అరుదైన గౌరవాన్ని సాధించింది. భారతీయ సంప్రదాయం ఒట్టిపడేలా తెలుపు రంగుపై త్రివర్ణ పతాకంలోని మరో రెండు వర్ణాలతో రూపొందించిన చీరను ధరించి ఆకట్టుకుందీ బ్యాడ్మింటన్ క్వీన్. అలాగే భారత పతాకాన్ని చేత పట్టుకుని భారత అథ్లెట్ల బృందానికి నాయకత్వం వహించింది. దీనికి […]
శ్రీ సత్య సాయి జిల్లా సబ్ జూనియర్ షూటింగ్ బాల్ జట్టు
విశాలాంధ్ర ధర్మవరం:: శ్రీ సత్య సాయి జిల్లా సబ్ జూనియర్ షూటింగ్ బాల్ (16 ఏళ్ల లోపు బాల బాలికల ) జిల్లా జట్టు ఎంపికలు విజయవంతంగా నిర్వహించినట్లు షూటింగ్ బాల్ అసోసియేషన్ శ్రీ సత్యసాయి జిల్లా ఇన్చార్జ్ జింక ఉదయ్ కిరణ్ తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ పట్టణంలోని జూనియర్ కళాశాల మైదానం నందు నిర్వహించడం జరిగింది అని, ఈ సెలక్షన్స్ కూ దాదాపుగా 90 మంది బాల బాలికలు పాల్గొనడం జరిగిందన్నారు. హిందూపురం నుంచి […] The post శ్రీ సత్య సాయి జిల్లా సబ్ జూనియర్ షూటింగ్ బాల్ జట్టు appeared first on విశాలాంధ్ర .
పుదీనాలో బోలెడు ఔషధ గుణాలు || TeluguPost
హైద్రాబాద్ కు మెట్రో రైలు నా వల్లే వచ్చింది: అక్బరుద్దీన్
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీలో నేడు ఎంఐఎం ఎంఎల్ఏ అక్బరుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు చేశారు. వైఎస్. రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హైద్రాబాద్ కు మెట్రో కావాలని తానే డిమాండ్ చేశానని గుర్తు చేశారు. నాడు ముఖ్యమంత్రితో కలిసి ఢిల్లీకి కూడా వెళ్లినట్లు తెలిపారు. పోరాడి తెచ్చుకున్న మెట్రో రైలు సేవలు తన ప్రాంతానికే లేకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు. ఇంతకంటే ఘోరం ఇంకోటి ఉండదన్నారు. పాత బస్తీకి మెట్రో రైలు సేవలను విస్తరించాలని కోరారు.
AP: పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుండి నీటి విడుదల..
రాయలసీమ ప్రాంత రైతులకు శుభ పరిణామంజిల్లా కలెక్టర్ రాజకుమారి గణియానంద్యాల, జూలై 27: నంద్యాల జిల్లా జూపాడుబంగ్లా మండలం పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా దిగువ సాగునీటి రిజర్వాయర్లకు జిల్లా కలెక్టర్ జి.రాజకుమారి నీటిని విడుదల చేశారు. శనివారం నందికొట్కూరు శాసనసభ్యులు గిత్త జయసూర్యతో కలిసి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ మధ్య గేటుకు సాంప్రదాయ రీతిలో పూజలు నిర్వహించి బటన్ నొక్కి 2000 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. నీటి విడుదల అనంతరం కృష్ణమ్మకు చీరే సారే […]
విశాలాంధ్ర ధర్మవరం: పట్టణంలో ఇన్నర్ వీల్ క్లబ్ మరియు రోటరీ క్లబ్ మరియు ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కమిషన్ ఆధ్వర్యంలో పట్టణంలోని పలు ప్రభుత్వ పాఠశాలలలో కేతిరెడ్డి కాలనీ,రాజశేఖర్ రెడ్డి కాలనీ, ఇందిరమ్మ కాలనీ, 5,00 మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని ఎంఈఓ గోపాల్ నాయక్ అనంతరం వారు మాట్లాడుతూ ఈ కార్యక్రమం ఇన్నర్ వీల్ క్లబ్, రోటరీ క్లబ్, ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కమిషన్ ఆధ్వర్యంలో నిర్వహించినట్లు తెలిపారు. ప్రతి ఒక్కరూ […] The post ఇన్నర్ వీల్ క్లబ్, రోటరీ క్లబ్ ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కమిషన్ సంయుక్తంగా మొక్కలు నాటే కార్యక్రమం appeared first on విశాలాంధ్ర .
చెట్లను నాటడం పవిత్రమైన బాధ్యత
హరిత అనంత సాకారం దిశగా చెట్లను విస్తృతంగా నాటాలి: జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి విశాలాంధ్ర అనంతపురం : పవిత్రమైన బాధ్యతగా చెట్లను నాటడం చేపట్టాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి, ఐ.ఏ.ఎస్ పేర్కొన్నారు. అనంతపురం నగరంలోని రెండవ రోడ్ లో ఉన్న పొట్టి శ్రీరాములు నగర పాలకోన్నత పాఠశాలలో శనివారం ఏజీఎస్ ఫౌండేషన్ చేపట్టిన ఉచిత చెట్ల పంపిణీ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఈ విద్యా […] The post చెట్లను నాటడం పవిత్రమైన బాధ్యత appeared first on విశాలాంధ్ర .
ఇసుక సరఫరా ఉచితమే… రవాణాఖర్చులు మాత్రంచెల్లించాలి
విశాలాంధ్ర,పార్వతీపురం: ఇసుక సరఫరా ఉచితమేనని జిల్లా కలెక్టర్ ఏ.శ్యామ్ ప్రసాద్ తెలిపారు. జిల్లా స్థాయి ఇసుక కమిటి సమావేశం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన కలెక్టర్ కార్యాలయంలో శుక్రవారం జరిగింది. ఈసందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఇసుక సరఫరా ఉచితమే అని, ఇసుక తవ్వితీయుటకు, నిర్వహణకు, రవాణాకు జరిగే ఖర్చులను మాత్రమే చెల్లించాల్సి ఉంటుందని చెప్పారు. ఇతర ఖర్చులు ఏమి ఉండదని, దానిని అధికారులు పక్కాగా పర్యవేక్షణ చేయాలని ఆయన ఆదేశించారు. స్థానికంగా ఉండే చిన్న రీచ్ లకు […] The post ఇసుక సరఫరా ఉచితమే… రవాణాఖర్చులు మాత్రంచెల్లించాలి appeared first on విశాలాంధ్ర .
కొత్త పరిశ్రమలు కాదు., ఉన్న పరిశ్రమలు తెరిపించండి…
– భారత కమ్యునిస్టు పార్టీ (సి.పి.ఎం.) …. విశాలాంధ్ర – చోడవరం (అనకాపల్లి జిల్లా) : కొత్త పరిశ్రమలు కాదు ఉన్న పరిశ్రమలు తెరిపించి కార్మిక, కర్షకుల ప్రాణాలు నిలబెట్టాలని, వీటిపై ఎం.పీ సిఎం రమేష్ మాట నిల బెట్టు కోవాలని ఆంధ్రప్రదేశ్ వ్వవసాయకార్మిక సంఘం రాష్ట్ర ఉపాద్యక్షులు, సి. పి.ఎం.నాయకుడు డి. వెంకన్న డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా శనివారం ఆయిన ఓ ప్రకటన విడుదల చేసారు. రాష్ట్ర వ్యా ప్తంగా 13 సహకార చక్కెర […] The post కొత్త పరిశ్రమలు కాదు., ఉన్న పరిశ్రమలు తెరిపించండి… appeared first on విశాలాంధ్ర .
అధికార వేధింపులు తాల లేక హౌసింగ్ ఏఈ బాలాజీ ఆత్మహత్యాయత్నం
విశాలాంధ్ర ధర్మవరం:: అధికార వేధింపులు తాళలేక హౌసింగ్ ఏఈ బాలాజీ ఆత్మహత్యాయత్నం చేసుకున్న సంఘటన చోటుచేసుకుంది. వివరాలకు వెళితే ధర్మవరం మునిసిపాలిటీలో ఏఈ గా పని చేస్తున్న అన్నం బాలాజీ అధికారుల వేధింపులు తాళలేక పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. విధులలో భాగంగా కార్యాలయానికి వెళ్లి తన వెంట తెచ్చుకున్న పురుగుల మందు బాటిల్ తీసుకొని అక్కడే తాగి ఆత్మహత్యానికి పాల్పడ్డాడు. తోటి ఉద్యోగులు గమనించి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సమాచారాన్ని పోలీసులకు చేరవేగా వారు […] The post అధికార వేధింపులు తాల లేక హౌసింగ్ ఏఈ బాలాజీ ఆత్మహత్యాయత్నం appeared first on విశాలాంధ్ర .
Road Accident: ఒకే కుటుంబంలోని 8 మంది దుర్మరణం
జమ్మూ కాశ్మీర్లోని అనంత్నాగ్ జిల్లాలోని దక్సుమ్ ప్రాంతంలో
ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో ప్రతి పౌరుడు ప్రాణ రక్షకుడు అనే నినాదంతో అవగాహన సదస్సువిశాలాంధ్ర- అనంతపురం : గుండెపోటు ప్రస్తుత పరిస్థితుల్లో జనాలు ఎక్కువగా ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్య. ఈమధ్య కాలంలో గుండెపోటు కేసులు విపరీతంగా పెరిగిపోయాయి. చిన్న పెద్ద అనే తేడా లేదు, ఎలాంటి జబ్బులు లేకుండా ఆరోగ్యంగా ఉన్నవారు సైతం గుండెపోటు బారిన పడుతున్నారు. సడన్ గా హార్ట్ ఎటాక్ తో కుప్పకూలిపోతున్నారు. చికిత్స అందించడం ఏమాత్రం ఆలస్యం అయినా ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. […] The post సిపిఆర్ పై అవగాహన సదస్సు appeared first on విశాలాంధ్ర .
AP: కర్నూలు సబ్ రిజిస్ట్రార్ పై సస్పెన్షన్ వేటు..
కర్నూలు : కర్నూలు జాయింట్ -1 సబ్ రిజిస్ట్రార్ ప్రవీణ్ కుమార్ పై శనివారం సస్పెన్షన్ వేటు పడింది. జొహరాపురం రోడ్డులోని 154 సర్వే నంబర్ లోని 12.59 ఎకరాల వక్ఫ్ బోర్డు స్థలాన్ని అక్రమ రిజిస్ట్రేషన్ చేశారంటూ ఆరోపణలు రావడంతో ఆ శాఖ డీఐజీ కల్యాణి విచారణకు ఆదేశించారు. ప్రవీణ్ కుమార్ ఆ స్థలాన్ని 154/1 సబ్ డివిజన్ గా మార్చి మొత్తం 15దస్తావేజులు అక్రమ రిజిస్ట్రేషన్ చేసినట్లు విచారణలో బహిర్గతం కావడంతో ఆయనను సస్పెండ్ […]
AP –ఇక నిత్య నిఘా –తహసిల్దార్ కార్యాలయాల్లో సీసీ కెమెరాలు
ఆంధ్రప్రభ స్మార్ట్, శ్రీ సత్యసాయి బ్యూరో : అన్నమయ్య జిల్లా మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఫైళ్ల దహనం ఘటనతో.. రెవెన్యూ శాఖ కళ్లు తెరుచుకున్నాయి. దస్ర్తాల పదిలం బాధ్యత తాహసీల్దారులదే కావటంతో.. చేతులు కాలక ముందే ఆకులు సిద్ధం చేసుకొంటున్నట్టు ఇక తాహసీల్దార్ కార్యాలయాలపై సీసీ కెమెరాలతో నిత్యం నిఘాను పటిష్ట పర్చుతున్నారు. రాష్ర్ట వ్యాప్తంగా అన్ని తాహసీల్దార్ కార్యాలయాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నారు. ఎందుకంటే.. గత అయిదేళ్ల పాలనలో భూకబ్జాలు పెరిగ పోయాయి, […]
భద్రాచలం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ
కొత్తగూడెం: భద్రాచలం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. గోదావరి నీటి మట్టం 53 అడుగులకు చేరుకోవడంతో అధికారులు మూడో ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. గోదావరిలో వరద నీరు శనివారం ఉదయం నుంచి క్రమంగా పెరుగుతోంది. ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకు నీటిమట్టం 52 అడుగులు దాటింది. మరోవైపు, ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు వస్తుండటంతో, దవళేశ్వరం కాటన్ బ్యారేజీ వద్ద నీటి మట్టం 13.75 అడుగులకు చేరుకుంది. దీంతో […]
ఈగను కొట్టడం వల్ల కన్ను కోల్పోయాడు! || TeluguPost
గొరిల్లా చేసిన పనికి అందరూ షాక్.. సోషల్ మీడియాను షేక్ చేస్తున్న వీడియో..|| TeluguPost
విద్యారంగా సమస్యలపై ఏఐఎస్ఎఫ్ ఆగస్టు 1న జిల్లా వ్యాప్తంగా జీపు జాత కార్యక్రమం
విశాలాంధ్ర – జేఎన్టీయూ ఏ: ఏఐఎస్ఎఫ్ అనంతపురం జిల్లా సమితి ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని ఆగస్టు 1 నుంచి జిల్లాలో జీపు జాత కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని శనివారం నీలం రాజశేఖర్ రెడ్డి భవనం లో పాత్రికేయ సమావేశం నిర్వహించారు.. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ అనంతపురం జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శి రమణయ్య కుళాయి స్వామి మాట్లాడుతూ.. విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని అనంతపురంలో ప్రారంభమై.. నార్పల, తాడిపత్రి, గుత్తి, గుంతకల్ ఉరవకొండ, కనేకల్ […] The post విద్యారంగా సమస్యలపై ఏఐఎస్ఎఫ్ ఆగస్టు 1న జిల్లా వ్యాప్తంగా జీపు జాత కార్యక్రమం appeared first on విశాలాంధ్ర .
జులై 31 లాస్ట్.. లేదంటే రూ.5,000 ఫైన్ || TeluguPost
ఫోన్ లో పోర్న్ చూసిన పిల్లాడు.. ఎంతటి ఘోరం చేశాడంటే?
ఓ బాలిక మరణానికి సంబంధించి విచారణ జరుపుతున్న మధ్యప్రదేశ్
నోబెల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో చిన్నారి స్కందన్ కార్తికేయ పేరు నమోదు చేయడం గర్వకారణం
జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వివిశాలాంధ్ర- అనంతపురం : నోబెల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో చిన్నారి స్కందన్ కార్తికేయ పేరు నమోదు చేయడం జిల్లాకు గర్వకారణమని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి, ఐ.ఏ.ఎస్ పేర్కొన్నారు.గుమ్మగట్ట మండలం గోనబావి గ్రామానికి చెందిన సచివాలయ ఉద్యోగి అయిన బి.శాంతి w/o హేమంత్ కుమార్ కుమారుడు 4 నెలల 19 రోజుల చిన్నారి ఎస్.కె. స్కందన్ కార్తికేయ ఫ్లాష్ కార్డ్లను (వెజిటబుల్స్, కలర్స్, అనిమల్స్, ఫ్రూట్స్, బర్డ్స్, […] The post నోబెల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో చిన్నారి స్కందన్ కార్తికేయ పేరు నమోదు చేయడం గర్వకారణం appeared first on విశాలాంధ్ర .
Andhra Prabha Smart Edition –అసెంబ్లీలో హీట్ / ఏడు నెళ్లు నీళ్లలోనే / బస్సు దొబ్బేశాడు
ఆంధ్రప్రభ స్మార్ట్ ఎడిషన్ 27-07-2024, 4:00PM మాటల మంటలు.. అసెంబ్లీలో హీట్గంగమ్మపై ప్రేమతో.. ఏడు నెళ్లు నీళ్లలోనేమోదీకి ద్వేషం.. అందుకే ఫండ్స్లేవ్భార్య చూడాలని.. బస్సు దొబ్బేశాడు మరి్న్ని ఆసక్తికర వార్తా కథనాల కోసం ఈ లింక్ ను క్లిక్ చేయండి.. https://epaper.prabhanews.com/Evening_4pm?eid=28&edate=27/07/2024&pgid=396577
సెల్ఫోన్ ఛార్జింగ్ పెడుతుండగా షాక్.. 8 ఏళ్ల చిన్నారి మృతి || TeluguPost
Drums Shivamani: ఎస్పీబీ పంపిన ఆఖరి వాయిస్ నోట్ అంటూ కన్నీళ్లు పెట్టుకున్న శివమణి||telugupost||
గత ఐదేళ్లలో విదేశాల్లో చనిపోయిన విద్యార్థుల సంఖ్య ఎంతంటే? || TeluguPost
జిల్లా ఎస్పీను కలిసిన ఐఆర్పిడబ్ల్యూఏ డైరక్టర్ ప్రకాష్
విశాలాంధ్ర, పార్వతీపురం:జిల్లా ఎస్పీ ఎన్ వి మాధవరెడ్డి గారిని ఐఆర్పిడబ్ల్యూఏ డైరెక్టర్ పి ప్రకాష్ కలిసి పూలమొక్క అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. జిల్లాలో తమసంస్ధ చేస్తున్న సేవా కార్యక్రమాలు గూర్చి ప్రకాశ్ వివరించారు. ఈ సందర్భంగా ఎస్పీ రెడ్డి మాట్లాడుతూశ్రీస్వామి వివేకానందస్ఫూర్తితో యువత చెడుమార్గంలో ప్రయాణించకుండా, మంచి వ్యక్తిత్వంకలిగిన సమాజంలో ఉన్నత స్థాయికి ఎదగాలని , వారితల్లిదండ్రులకుఆగ్రామానికి మంచిపేరు తీసుకురావాలని సూచించారు.అంతేకాకుండా నేటియువతకు అవగాహన సదస్సులు ఏర్పాటుచేసి వారిలో నైపుణ్యం తగ్గట్టు శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని […] The post జిల్లా ఎస్పీను కలిసిన ఐఆర్పిడబ్ల్యూఏ డైరక్టర్ ప్రకాష్ appeared first on విశాలాంధ్ర .
కరెంట్ మీటర్ రీడర్స్ ని దోపిడి చేస్తున్న కాంట్రాక్టర్లు
ఏ ఐ టి యు సి జిల్లా అధ్యక్షులు రాజేష్ గౌడ్ విశాలాంధ్ర అనంతపురం : కరెంట్ మీటర్ రీడర్స్ కు ప్రభుత్వం నిర్ణయించిన విధంగా పీస్ రేట్ ఇవ్వాలని ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు రాజేష్ గౌడ్ డిమాండ్ చేశారు. అనంతపురము నగరంలో ఉన్నటువంటి మీటర్ రీడర్స్ సమావేశాన్ని శుక్రవారం నీలం రాజశేఖర్ రెడ్డి భవన్లో నిర్వహించారు. ఈ సందర్భంగా రాజేష్ గౌడ్ మాట్లాడుతూ… అనంత నగరంలో పనిచేస్తున్న మీటర్ రీడర్స్ కు పీస్ రేట్ లెక్కన […] The post కరెంట్ మీటర్ రీడర్స్ ని దోపిడి చేస్తున్న కాంట్రాక్టర్లు appeared first on విశాలాంధ్ర .
కేబుల్ బ్రిడ్జ్ మీద నుంచి దూకి సాఫ్ట్వేర్ ఉద్యోగి ఆత్మహత్య
మాదాపూర్ దుర్గం చెరువులో దూకి సాప్ట్ వేర్ ఉద్యోగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. మాదాపూర్ నాలెడ్జ్ సిటీలోని ఓ సాప్ట్ కంపెనీలో సాప్ట్ వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్న ముషీరాబాద్ కు చెందిన బాలాజీ(25).. రోజూ మాదిరిగానే ఈ నెల 24న ఉదయం ఆఫీస్ కు వెళ్లి.. అర్ధరాత్రి అయిన ఇంటికి చేరుకోలేదు. దీంతో ఆందోళనకు గురైన కుటుంబ సభ్యులు.. బాలాజీకి ఫోన్ చేసినా స్విచ్ ఆఫ్ రావడం, స్నేహితులను విచారించిన బాలాజీ ఆచూకీ లభించకపోవడంతో 25వ తేదిన రాయదుర్గం […]
TG: భద్రాచలం దగ్గర మూడో ప్రమాద హెచ్చరిక జారీ..
భద్రాచలం, జులై 27 (ప్రభ న్యూస్): భద్రాచలం వద్ద గోదావరి నేటి ఉదయం 11 గంటలకు 52.0 అడుగులకు చేరుకుంది. అప్పటి వరకు మూడో ప్రమాద హెచ్చరికకు అడుగు దూరంలోనే ఉండగా… భద్రాచలం దగ్గర వరద పెరగడంతో 53 అడుగులకు చేరుకుంది. దీంతో కాసేపటి క్రితం మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. భద్రాచలంలోని పట్టణ సరిహద్దులో ఉన్న ఏఎంసీ కాలనీలోనికి వరద నీరు చేరింది. పట్టణ బ్యాక్ వాటర్, ఆంధ్ర – తెలంగాణ సరిహద్దులో ఉన్న […]
ఉచిత కంటి చికిత్స శిబిరమును సద్వినియోగం చేసుకోండి.. లయన్స్ క్లబ్
విశాలాంధ్ర ధర్మవరం:: పట్టణంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో (వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ఎదురుగా) ఈనెల 28వ తేదీ ఆదివారం ఉదయం తొమ్మిది గంటల నుండి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఉచిత కంటి చికిత్స శిబిరమును నిర్వహిస్తున్నట్లు అధ్యక్షులు వేణుగోపాలాచార్యులు, కార్యదర్శి రమేష్ బాబు, కోశాధికారి నాగేంద్ర పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ శిబిరానికి క్యాంపు దాతగా కొత్త శ్రీరాములు వ్యవహరించనున్నారని తెలిపారు. ముఖ్య అతిథిగా ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల హెడ్మాస్టర్ […] The post ఉచిత కంటి చికిత్స శిబిరమును సద్వినియోగం చేసుకోండి.. లయన్స్ క్లబ్ appeared first on విశాలాంధ్ర .
క్రీడలు శారీరిక దృఢత్వాన్ని, ఆరోగ్యాన్ని పెంచుతాయి.. హెడ్మాస్టర్ పద్మావతి
విశాలాంధ్ర ధర్మవరం;; క్రీడలు శారీరిక దృఢత్వాన్ని ఆరోగ్యాన్ని పెంచుతాయని హెడ్మాస్టర్ పద్మావతి తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ క్రీడలు విద్యార్థులకు మనోవికాసము, ఉల్లాసాన్ని కలిగిస్తాయని తెలిపారు. గత నాలుగు రోజులుగా పట్టణంలోని ఆర్డిటి క్రీడా మైదానంలో ఆర్డిటి సంస్థ సహకారంతో క్రికెట్ పోటీలలో 11 జట్లు పాల్గొనడం జరిగింది. అందులో కొత్తపేటలోని ఎస్పీసీఎస్ మున్సిపల్ బాలుర ఉన్నత పాఠశాల ఘనవిజయం సాధించింది. తదుపరి అభినందన సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి హెడ్మాస్టర్ పద్మావతి క్రీడాకారులకు నగదు […] The post క్రీడలు శారీరిక దృఢత్వాన్ని, ఆరోగ్యాన్ని పెంచుతాయి.. హెడ్మాస్టర్ పద్మావతి appeared first on విశాలాంధ్ర .
ప్రత్యామ్నాయ పంటలతో అధిక దిగుబడులు సాధించండి..
జిల్లా వనరుల కేంద్రం ఏ డి ఏ సనావుల్లవిశాలాంధ్ర ధర్మవరం:: ప్రతి రైతు తన పొలంలో ప్రత్యామ్నాయ పంటలు పండించి ఖచ్చితమైన అధిక దిగుబడులు సాధించవచ్చు అని జిల్లా వనరుల కేంద్రం ఏ డి ఏ సనావుల్లా, సహాయ వ్యవసాయ సంచాలకులు, ధర్మవరం కృష్ణయ్య తెలిపారు. ఈ సందర్భంగా మండల పరిధిలోని తుమ్మల రైతు సేవ కేంద్రంలో నిర్వహించిన శిక్షణ కార్యక్రమములో రైతులకు అవగాహన సదస్సును నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ వేరుశెనగకు ప్రత్యామ్నాయంగా కంది, ఆముదము, […] The post ప్రత్యామ్నాయ పంటలతో అధిక దిగుబడులు సాధించండి.. appeared first on విశాలాంధ్ర .
కార్గిల్ విజయ్ దివాస్ ర్యాలీ నిర్వహించిన కే హెచ్ కళాశాల ఎన్ సి సి క్యాడేట్లు
విశాలాంధ్ర ధర్మవరం: కార్గిల్ విజయ్ దివాస్ కార్యక్రమం సందర్భంగా ధర్మవరం పట్టణం లోనికే. హెచ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఎన్ సి సి క్యాడేట్లు ర్యాలీను కళాశాల ప్రిన్సిపాల్ ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ కళాశాలలో సమావేశాన్ని నిర్వహించి, కార్గిల్ యొక్క ప్రాముఖ్యతను వివరించడం జరిగిందన్నారు.కార్గిల్ యుద్ధం జరిగి 25ఏళ్లు గడిచిన సందర్భంగా అప్పటి స్మృతులను స్మరించు కోవడం జరిగిందన్నారు. 30 ఏళ్లలో 45 వేల మంది ప్రాణాలు కోల్పోవడం జరిగిందని, భారత్ […] The post కార్గిల్ విజయ్ దివాస్ ర్యాలీ నిర్వహించిన కే హెచ్ కళాశాల ఎన్ సి సి క్యాడేట్లు appeared first on విశాలాంధ్ర .
Paris Olympics –చైనాకే తొలి రెండు గోల్డ్ మెడల్స్ .. షూటింగ్, స్విమ్మింగ్ లో జోరు
పారిస్ ఒలింపిక్స్లో తొలి బంగారు పతకంతో పాటు రెండు పసిడి పతకం కూడా చైనా ఖాతాలోకి చేరింది. 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ , సిమ్మింగ్ 3 మీటర్స్ డైవింగ్ ఈవెంట్ లలో ఆ దేశ క్రీడాకారులు పసిడ కాంతులు పండించారు..10 మీటర్ల ఎయిర్ రైఫిల్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో గోల్డ్ మెడల్ మ్యాచ్లో చైనా 16-12తో దక్షిణ కొరియాను ఓడించింది. హువాంగ్ యుటింగ్, షెంగ్ లిహావో ఈ స్వర్ణ పతకాన్ని గెలుచుకున్నారు. యుటింగ్కు 19 ఏళ్లు […]
రోగులకు సేవ చేయుటలోనే ఎంతో సంతృప్తి ఉంది..
శ్రీ సత్య సాయి సేవా సమితి విశాలాంధ్ర ధర్మవరం:: రోగులకు సేవ చేయుటలోనే ఎంతో సంతృప్తి ఉందని శ్రీ సత్యసాయి సేవాసమితి నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు, సహాయకులకు ఉదయం 150 మందికి పాలు, బ్రెడ్లు, మధ్యాహ్నం 360 మందికి భోజనపు ప్యాకెట్లను వాటర్ ప్యాకెట్స్ ను డాక్టర్లు, సిస్టర్ల చేతుల మీదుగా రోగులకు, సహాయకులకు పంపిణీ చేశారు. అనంతరం గర్భిణీ స్త్రీలకు ప్రత్యేకంగా స్వీట్ అని కూడా పంపిణీ చేశారు. […] The post రోగులకు సేవ చేయుటలోనే ఎంతో సంతృప్తి ఉంది.. appeared first on విశాలాంధ్ర .
ఇంకా సింగిల్ గానే ఎందుకున్నానంటే… : యుమ్నా జైదీ
హైదరాబాద్: మన నటి టబు మాదిరి పాకిస్థానీ నటి యుమ్నా జైదీ కూడా ఇప్పటికీ పెళ్లి చేసుకోలేదు. ఇంకా సింగిల్ గానే జీవితం గడుపుతోంది. ఎంటర్ టైన్ మెంట్ రంగంలో అంతర్జాతీయ ఖ్యాతిని కూడా ఆర్జించింది. ఆమె నటించిన టివి సీరియల్ ‘తేరే బిన్’ బ్లాక్ బస్టర్ అయింది. ప్రస్తుతం ఆమె సహ నటుడు వహజ్ అలీతో అమెరికాలోని డల్లాస్ లో ఉంది. అక్కడ ‘తేరే బిన్’ ఫ్యాన్స్ ను అలరిస్తోంది. ఫ్యాన్స్ తో పిచ్చాపాటి చర్చల […]
అమెరికా అధ్యక్ష అభ్యర్థిగా కమలా హారిస్ పేరు ఖరారు.. అధికారికంగా ప్రకటన
నవంబర్లో జరగబోయే యూఎస్ ప్రెసిడెన్సియల్ ఎన్నికల్లో డెమోక్రటిక్ పార్టీ తరఫున అధ్యక్ష అభ్యర్థిగా భారత సంతతికి చెందిన ప్రస్తుత ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ పేరు ఖరారైంది. ఈ మేరకు కమలా హారిస్ ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా స్వయంగా వెల్లడించారు. తన అభ్యర్థిత్వానికి సంబంధించిన దరఖాస్తులపై సంతకం చేసినట్లు తెలిపారు. ఈ మేరకు ఫొటోను పంచుకున్నారు. నవంబర్లో తన ప్రజాశక్తితో కూడిన ప్రచారమే గెలుస్తుందని ఈ సందర్భంగా హారిస్ ధీమా వ్యక్తం చేశారు. ప్రతి ఓటు […] The post అమెరికా అధ్యక్ష అభ్యర్థిగా కమలా హారిస్ పేరు ఖరారు.. అధికారికంగా ప్రకటన appeared first on విశాలాంధ్ర .
ఇంజెక్షన్లు వేసి కుక్కల జనాభా నియంత్రించాలి: అమల||Nagarjuna Amala|| TeluguPost
Mega Star –ఒలింపిక్స్ లో ఆ క్షణం మరిచిపోలేను…..
ప్రపంచమంతా అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఒలింపిక్స్ వేడుకలు పారిస్లో అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకలు చూసేందుకు పలువురు సినీ తారలు, సందర్శకులు తరలివచ్చారు. టాలీవుడ్ అగ్ర కథానాయకుడు చిరంజీవి కుటుంబం ఒలింపిక్స్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈమేరకు తన సతీమణి సురేఖతో కలిసి దిగిన ఓ ఆసక్తికర ఫొటోని తాజాగా ఆయన ఎక్స్లో షేర్ చేశారు. ”పారిస్ వేదికగా జరుగుతోన్న ఒలింపిక్స్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరైనందుకు చాలా ఆనందంగా అనిపిస్తుంది. సురేఖతో కలిసి ఒలింపిక్ టార్చ్ […]
మాట్లాడుతుంటే మైక్ ఆపేశారు… నీతి ఆయోగ్ సమావేశం నుంచి వాకౌట్ చేసిన మమతా బెనర్జీ
ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరుగుతున్న నీతి ఆయోగ్ సమావేశం నుంచి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వాకౌట్ చేశారు. నీతి ఆయోగ్ సమావేశంలో తాను మాట్లాడుతుంటే, తన ప్రసంగం మధ్యలో మైక్ ఆపేశారని, అందుకు నిరసనగా సమావేశం నుంచి వాకౌట్ చేశానని మమత వెల్లడించారు. కనీసం తనను ఐదు నిమిషాలు కూడా మాట్లాడేందుకు అనుమతించలేదని, తాను మాట్లాడుతుంటే మైక్ కట్ చేయడాన్ని అవమానంగా భావించానని తెలిపారు. ఇవాళ ప్రధాని మోదీ ఆధ్వర్యంలో ఏర్పాటైన […] The post మాట్లాడుతుంటే మైక్ ఆపేశారు… నీతి ఆయోగ్ సమావేశం నుంచి వాకౌట్ చేసిన మమతా బెనర్జీ appeared first on విశాలాంధ్ర .
ఎమ్మెల్యే ఆదేశాలతో మంచినీటి సరఫరా…
విశాలాంధ్ర – చోడవరం(అనకాపల్లి జిల్లా ) :ప్రజలు దాహార్తిని తీర్చేందుకు అనకాపల్లి జిల్లా చోడవరం ఎమ్మెల్యే కె.ఎస్.ఎన్.ఎస్ రాజు ఆదేశాల మేరకు శనివారం వాటర్ ట్యాంక్ లతో మంచినీరు సరఫరా చేశారు. చోడవరం మేజర్ పంచాయతీ 10వ వార్డు పరిధిలో స్దానిక ద్వారకానగరం, బానయ్య కోనేరు, పూర్ణా దియేటర్, రెల్లి వీధి, బాలాజీ నగర్ ప్రాంతాల్లో ప్రజలందరికీ త్రాగు నీరు సరఫరా చేశారు. వారం రోజులు గా కురుస్తున్న వర్షాలతో స్థానికులు, మహిళలు అనేక ఇబ్బందులు పడుతు0డటంతో, […] The post ఎమ్మెల్యే ఆదేశాలతో మంచినీటి సరఫరా… appeared first on విశాలాంధ్ర .
హైదరాబాద్ : చాక్లెట్లో ఈగ.. షాక్ తిన్న వ్యక్తి || TeluguPost
‘సిక్ లీవ్’ కోసం వారం ముందే అప్లై చేయాలట!||HOW to apply sick leave|| TeluguPost
Telangana –మున్సిపల్ శాఖలో బారీగా బదీలీలు
ఆంధ్రప్రభ స్మార్ట్ – హైదరాబాద్: మున్సిపల్ శాఖలో భారీగా ఉన్నతాధికారుల బదిలీలు చేశారు. ముగ్గురు జాయింట్ డైరెక్టర్లు, 10 మంది డిప్యూటీ డైరెక్టర్లు, ఆరుగురు టౌన్ ప్లానింగ్ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది.. ఈ మేరకు ప్రభుత్వం ఉత్వర్వులు జారీ చేసింది.
NZB: కేంద్రీయ విద్యాలయంలో అదనపు సెక్షన్ మంజూరు..
నిజామాబాద్ ప్రతినిధి, జులై 27(ప్రభ న్యూస్): కేంద్రీయ విద్యాలయ నిజామాబాద్ లో 1వ తరగతిలో అదనపు సెక్షన్ మంజూరుకై సహకరించాలని గత రెండు నెలల క్రితం వీఎంసీ కమిటీ సభ్యులు, విద్యార్థుల తల్లిదండ్రులు నిజామాబాద్ ఎంపీ అర్వింద్ ధర్మపురిని కోరారు. వెంటనే అదనపు సెక్షన్ మంజూరికై అనుమతులు ఇవ్వాలని కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ని కోరిన సంగతి తెలిసిందే. ఎంపీ విజ్ఞప్తిపై మంత్రి, కేంద్రీయ విద్యాలయ ఉన్నతాధికారులు సానుకూలంగా స్పందించి 1వ తరగతిలో అదనపు సెక్షన్ మంజూరుకు […]
స్టోర్ రూమ్ కు చేరిన సినారె చిత్రపటం
రాజన్న సిరిసిల్ల బ్యూరో. జూలై 27. (జనం సాక్షి). సాహిత్య అభిమానుల ఆవేదన. జ్ఞానపీఠ అవార్డు గ్రహీతకు ఇచ్చే గౌరవం ఇదా… అసమానమైన తన …
Flood Victim –ముంపు తగ్గే వరకూ మీ బాధ్యత మాదే.. అచ్చెన్న, నిమ్మల
వరద నిర్వాసితులతో మంత్రులు అచ్చెన్న , నిమ్మలప్రతి కుటుంబానికి రూ. 3 వేలు అందజేస్తాం ఆంధ్రప్రభ స్మార్ట్ – ఏలూరు .. వరద తగ్గేవరకు అన్ని వసతులతో పునరావాస కేంద్రాలు కొనసాగుతాయని, .. వరదలు తగ్గి సొంత గ్రామాలకు వెళ్లే సమయంలో ప్రతి కుటుంబానికి 3 వేల రూపాయలు అందిస్తాం అన్నారు మంత్రి అచ్చెన్నాయుడు.. ఏలూరు జిల్లా కుక్కునూరు మండలం దాచారం గ్రామంలో నిర్వాసితులతో నేడు మరో మంత్రి నిమ్మల రామానాయుడితో కలసి ముఖా ముఖి నిర్వహించారు […]
TG: రేపే సింహవాహిని అమ్మవారి బోనాల జాతర…
హైదరాబాద్ మహానగరంలో ఈనెల 28వ తేదీన ఆదివారం రోజున సింహవాహిని అమ్మవారి బోనాల జాతర జరుగనుంది. దీని కోసం భారీగా ఏర్పాట్లు పూర్తి చేశారు నిర్వాహకులు.. ట్రాపిక్ ఆంక్షలు.. ఈ నేపథ్యంలో నగరంలోని పలు ప్రాంతాల్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలను విధించారు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు ముందు నుంచే చర్యలు చేపట్టారు. వాహనదారులు ఈ ఆంక్షలను పరిశీలించి ప్రత్యామ్నాయ మార్గాల్లో సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకోవాలని అధికారులు సూచించారు. ఆదివారం ఉదయం 4గంటల నుంచి రాత్రి 11 […]
Delhi –నీతి ఆయోగ్ భేటి… దీదీ వాకౌట్
ఆంధ్రప్రభ స్మార్ట్ – న్యూ ఢిల్లీ – రాష్ట్రపతి భవన్లోని కల్చరల్ సెంటర్లో శనివారం నాడు నీతి ఆయోగ్ సమావేశాన్ని కేంద్రం నిర్వహించింది. దీనికి ప్రధాని మోదీ అధ్యక్షత వహించారు. దీనిలో పలు రాష్ట్రాల సీఎంలు, కేంద్ర పాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లు, కేంద్ర మంత్రులతో పాటు నీతి ఆయోగ్ వైస్ ఛైర్మన్, సభ్యులు, ప్రత్యేక ఆహ్వానితులుగా పాల్గొన్నారు. 2047 నాటికి భారత్ను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దడానికి తీసుకోవాల్సిన చర్యలే ఈ భేటీ ప్రధాన అంజెండా […]
బాలిక ప్రాణం తీసిన సెల్ ఫోన్ చార్జర్
చింతకాని: ఖమ్మం జిల్లా చింతకాని మండలం మత్కేపల్లిలో విషాదం చోటుచేసుకుంది. సెల్ ఫోన్ ఛార్జింగ్ పెడుతుండగా కరెంటు షాక్ తగిలి తొమ్మిదేళ్ల బాలిక చనిపోయింది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం…. మత్కేపల్లి గ్రామంలో కటికాల రామకృష్ణ-సుధారాణి అనే దంపతులకు అంజలి కార్తీక్(8) అనే కూతురు ఉంది. బాలిక స్థానిక పాఠశాలలో నాలుగో తరగతి చదువుతోంది. అంజలి అప్పుడే బాత్రూమ్ వెళ్లి రూమ్లోకి వచ్చిన తరువాత సెల్ఫోన్కు ఛార్జింగ్ పెట్టింది. బాలిక చేతులు తడిగా ఉండడంతో షాక్ […]
Paris Olympics –రోయింగ్ రెండో రౌండ్ లో పన్వర్ –నిరాశ పరిచిన షూటర్స్…
పారిస్ ఒలింపిక్స్ లో భారత అథ్లెట్ల పోరు మొదలైంది. తొలి రోజు భారత షూటర్ల కు నిరాశ తప్పలేదు. 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ మిక్స్డ్ టీమ్ విభాగంలో ఎలవెనిల్ వలరివన్- సందీప్ సింగ్, రమిత- అర్జున్ బబుతా జోడీలు ఫైనల్కు చేరుకోలేకపోయాయి. శనివారం జరిగిన షూటింగ్ క్వాలిఫికేషన్ రౌండ్లో రమిత-అర్జున్ బబుతా జోడీ 628.7 స్కోర్తో ఆరో స్థానంతో సరిపెట్టుకుంది. మరో జోడీ వలరివన్- సందీప్ సింగ్ 626.3 పాయింట్లతో 12 స్థానానికి పరిమితమైంది. టాప్-4లో […]
Drums Shivamani: ఎస్పీబీ పంపిన ఆఖరి వాయిస్ నోట్ అంటూ కన్నీళ్లు పెట్టుకున్న శివమణి
ఆహాలో ప్రసారమయ్యే తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్-3 లో
హైదరాబాద్ లో కొత్త వైరస్ ‘నొరో ’ వ్యాప్తి
హైదరాబాద్: కరోనా వైరస్ నుంచి ఈ మధ్యనే తేరుకున్నామో లేదో మరో సరికొత్త వైరస్ హైదరాబాద్ లో వేగంగా వ్యాపస్తోంది. దానిని ‘నొరో వైరస్’ అంటున్నారు. ఈ వైరస్ పై జిహెచ్ఎంసి హెచ్చరికలు చేసింది. ఎక్స్ వేదికగా పలు సూచనలు చేసింది. నొరో వైరస్ లక్షణాలు: చలి జ్వరం, వాంతులు, విరేచనాలు, నీరసం, కడుపు నొప్పి, డీహైడ్రెషన్. దీని బారిన పడకుండా ఉండాలంటే చేతులను సబ్బుతో శుభ్రంగా కడుగుకోవాలి. కాచి చల్లార్చి, వడబోసిన నీరు త్రాగాలి. ఇంటి […]
HYD: బోనాల పండుగకు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలి.. సీపీ సుధీర్ బాబు
మల్కాజిగిరి, జులై27(ప్రభ న్యూస్) : బోనాల పండుగ సందర్భంగా పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని, ప్రజల సహకారంతో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా విధులు నిర్వహించాలని రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు అధికారులను ఆదేశించారు. సున్నితమైన ప్రాంతాల్లో అధికారులు మరింత అప్రమత్తంగా ఉండాలని, సమర్థవంతమైన సిబ్బందిని బందోబస్తులో ఉంచాలని సూచించారు. భక్తులు భారీ సంఖ్యలో పాల్గొనే సామూహిక వేడుకల వంటి కార్యక్రమాల బందోబస్తు సమయాల్లో జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు. అన్ని ప్రముఖ దేవాలయ ప్రాంగణాల్లో వాహనాల నంబర్ […]
Mamata Banerjee: ఏపీ సీఎం చంద్రబాబుకు ఇచ్చిన అవకాశంపై మమతా ఫైర్
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన నీతి ఆయోగ్ సమావేశం
Haish vs Seethakka –సరే.. తప్పు చేశాం …మీరూ చేస్తారా?
అసెంబ్లీలో హరీష్ రావు ఆగ్రహంమంత్రి సీతక్క వ్యాఖ్యలకు కౌంటర్పెన్షన్ లేట్ చేయడంపై నిలదీత ఆంధ్రప్రభ స్మార్ట్, హైదరాబాద్: సరే మేం తప్పు చేశాం.. మీరూ అదే చేస్తారా? అదే చేస్తే ఈ సారి మేము అక్కడ కూర్చుంటాం, మీరు ఇక్కడ కూర్చుంటారు.. అని శనివారం జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు అనటంతో.. నిజం ఒప్పుకున్నారని సభలో సభ్యులు చెవుల్లో గొణుక్కున్నారు. అసలేం జరిగిందంటే, అసెంబ్లీలో బడ్జెట్పై చర్చ జరుగుతున్న తరుణంలో రెండు నెలలుగా […]
TTD: అదనపు ఈవోగా బాధ్యతలు స్వీకరించిన వెంకయ్య చౌదరి..
టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి ఇవాళ బాధ్యతలు స్వీకరించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ… దేవుని సన్నిధిలో సేవ చేసే భాగ్యం దక్కడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ అవకాశం కల్పించిన ముఖ్యమంత్రికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. బాధ్యతగా స్వీకరించి ప్రపంచ వ్యాప్తంగా వచ్చే భక్తులకు మెరుగైన సౌకర్యాలు అందిస్తామన్నారు. సర్వదర్శనం మొదలుకొని… భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటామన్నారు. ప్రతి విభాగంలో ఫీడ్ బ్యాక్ సిస్టంను అమలు చేస్తామన్నారు. అందరి అభిప్రాయాలు స్వీకరించి… […]
భద్రాద్రిలో తల్లిని చంపి…కుమారుడు ఆత్మహత్య
హైదరాబాద్: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. తల్లిని రాడ్డుతో కొట్టి చంపిన అనంతరం కుమారుడు ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… రాజకుమారి అనే మహిళ(55) తన తనయుడు వినయ్ తో కలిసి ఉంటుంది. కుటుంబ కలహాల నేపథ్యంలో తల్లి రాజకుమారి(55)ని హత్య చేసిన అనంతరం కుమారుడు వినయ్(27) ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.
BEAUTIFUL VIDEO: ఫ్లూట్ సౌండ్ విని లేగదూడల సంబరాలు || TeluguPost
Bandi Comments కాంగ్రెస్ ది గాడిద గుడ్డు బడ్జెట్
ధ్వజమెత్తిన కేంద్రమంత్రి బండి సంజయ్64 మంది ఎమ్మెల్యే, 8మంది ఎంపీలు గాడిద గుడ్లేకాంగ్రెస్, బిఆర్ఎస్ లు అవకాశ వాద పార్టీలు ఆంధ్రప్రభ స్మార్ట్ – హైదరాబాద్ – ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేసీఆర్ బాటలోనే నడుస్తున్నారని కేంద్రమంత్రి బండి సంజయ్ విమర్శించారు. బ్రోకర్లకు కమీషన్లు ఇచ్చి మర్చంట్ బ్యాంకర్స్ ద్వారా అధిక వడ్డీలకు వేలాది కోట్ల రూపాయల అప్పులు తెచ్చే కుట్రలకు కాంగ్రెస్ ప్రభుత్వం తెరలేపిందని విమర్శించారు. దీంతో రాష్ట్ర ప్రజలపై మోయలేని భారం పడుతుందన్నారు. ఈ […]
Hyticos Founder Imran Siddiiqe about Wild Life & Tiger Conservation || with TeluguPost|| TeluguPost
చంద్రబాబు హామీలు ఎగ్గొడితే ఆశ్చర్యం ఏముంది?: వంగా గీత|| TeluguPost
Hardik Pandya: స్పిన్నర్ గా మారిన హార్దిక్ పాండ్యా
హార్దిక్ పాండ్యా అంటే చాలు విధ్వంసకర బ్యాటింగ్, ఫాస్ట్ బౌలింగ్
AP: సుంకేసుల బ్యారేజ్ నుంచి భారీగా నీటి విడుదల..
శ్రీశైలం చేరుకుంటున్న జలాలుసుంకేసుల బ్యారేజ్ కి వరద జలాలు భారీగా చేరుకుంటున్నాయి. ఎగువన తుంగభద్ర జలాశయం నుంచి భారీగా వరదనీరు దిగువకు విడుదల చేస్తున్నారు. దీంతో నిన్నటి వరకు ఖాళీగా ఉన్న సుంకేసుల బ్యారేజ్ కి వరద ప్రవాహం పోటెత్తింది. ప్రస్తుతం సుంకేసుల బ్యారేజీ పూర్తిస్థాయి కెపాసిటీ 1.235 టీఎంసీలు, ప్రస్తుతం 0.438 టీఎంసీల నీటిని నిలువ చేశారు. ఇక బ్యారేజీకి 1.02 లక్షల క్యూసెక్కుల నీరు ఎగువ నుంచి చేరుతుంది. దీంతో బ్యారేజ్ కి చెందిన […]
“దేవర ఫైనల్ ట్రీట్ కు రెడీ అవుతోంది…ఏం ఉంది తెలుసా?”
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోగా బాలీవుడ్ యంగ్ హీరోయిన్ జాన్వీ కపూర్ హీరోయిన్ గా దర్శకుడు కొరటాల శివ తెరకెక్కిస్తున్న అవైటెడ్ భారీ మూవీ “దేవర”. మరి ఎన్టీఆర్ కెరీర్ లో 30వ మూవీ గా కొరటాల అలాగే ఎన్టీఆర్ ల కలయికలో ఇది రెండో మూవీ గా వస్తుండడంతో మంచి హైప్ నెలకొంది. అలాగే మూవీ నుంచి వచ్చిన మొదటి సాంగ్ ఫియర్ సాంగ్ సెన్సేషనల్ హిట్ కాగా దీని తర్వాత నెక్స్ట్ సాంగ్ […] The post “దేవర ఫైనల్ ట్రీట్ కు రెడీ అవుతోంది… ఏం ఉంది తెలుసా?” appeared first on Telugu Bullet .
బెంగళూరు హంతకుడిని పట్టుకున్న పోలీసులు
బెంగళూరు: ఇటీవల కర్నాటక రాజధాని బెంగళూరులోని కోరమంగల లోని వెంకట్ రెడ్డి లేఅవుట్ లో కృతి కుమారి(24) అనే మహిళను మంగళవారం ఓ అగంతకుడు పొడిచి చంపాడు. ఆమె భీహార్ కు చెందిన మహిళ. పేయింగ్ గెస్ట్ హౌస్ లో ఉంటోంది. నిందితుడిని అభిషేక్(26) గా పోలీసులు గుర్తించారు. కాగా నిందితుడిని శుక్రవారం రాత్రి అరెస్టు చేసినట్లు బెంగళూరు సిటీ పోలీస్ కమిషనర్ బి. దయానంద తెలిపారు. నిందితుడిని మధ్యప్రదేశ్ కు చెందిన భోపాల్ లో అరెస్టు […]
బెంగళూరులో యువతిని చంపి.. మధ్యప్రదేశ్ లో దొరికిపోయాడు
బెంగళూరులోని కోరమంగళలోని హాస్టల్లో 22 ఏళ్ల బీహార్
హైదరాబాద్కు నిధులు తీసుకరావడంలో కిషన్ రెడ్డి, బండి సంజయ్లు విఫలం: పొన్నం
హైదరాబాద్: భాగ్యనగరం అభివృద్ధికి ఇబ్బందులు లేకుండా నిధులు కేటాయించామని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. హైదరాబాద్కు రూ.10 వేల కోట్లు ఇచ్చిన సిఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్కకు పొన్నం ధన్యవాదాలు తెలిపారు. అసెంబ్లీలో మీడియా పాయింట్ వద్ద పొన్నం ప్రభాకర్ మాట్లాడారు. గతంలో టూరిజం మంత్రిగా పని చేసిన కిషన్ రెడ్డి హైదరాబాద్కు ఒక్క రూపాయి తీసుకురాలేదని, గతంలో స్మార్ట్ సిటీ వస్తే కరీంనగర్కు ఇచ్చారని, హైదరాబాద్ నగర అభివృద్ధికి కేంద్ర మంత్రి […]
Batti vs Harish –కాంగ్రెస్ అంటే దోకా … కెసిఆర్ అంటేనే మోసం
అసెంబ్లీలో భట్టి, హరీష్ లు ఢీ అంటే ఢీఅన్ని విధాలా ప్రభుత్వ దోకా చేసిందంటూ హరీశ్ ఆగ్రహంఅన్ని రంగాలకు కేటాయింపులు చూసిఈర్షతోనే బిఆర్ఎస్ విమర్శలన్న భట్టిపదేళ్లు తెలంగాణకు దోకా చేసింది కేసిఆర్ అంటూ ఎన్ కౌంటర్ అంధ్రప్రభ స్మార్ట్ – హైదరాబాద్ – అసెంబ్లీలో బడ్జెట్ పై చర్చలు హాట్ హాట్ సాగాయి..ఇటు విపక్షం ,అటు అధికారం పక్షం రెండు కూడా కౌంటర్ , ఎన్ కౌంటర్ లు వేస్తూ సభను వేడి పుట్టించాయి.. ఉప మఖ్యమంత్రి […]
దేశ రాజధాని రాష్ట్రపతి భవన్లోని కల్చరల్ సెంటర్లో ఈరోజు(శనివారం) నీతి ఆయోగ్ 9 వ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం ప్రారంభమైంది. ఈ కౌన్సిల్ సమావేశానికి ప్రధాని నరేంద్ర మోడి అధ్యక్షత వహించారు. పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర పాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లు, కేంద్ర మంత్రులతోపాటు నీతి ఆయోగ్ వైస్ ఛైర్మన్, సభ్యులు, ప్రత్యేక ఆహ్వానితులు పాల్గొన్నారు. ఈ సంవత్సరం థీమ్ ావిక్షిత్ భారత్ ఏ 2047్ణ, భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చడం, తీసుకోవల్సిన చర్యలపై […] The post నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం appeared first on విశాలాంధ్ర .
సెవెన్ హిల్స్ హాస్పిటల్ అధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం
కామారెడ్డి బాన్సువాడ జులై 27 (జనంసాక్షి)సీజనల్ వ్యాధులపై అవగాహన కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గ పరిధిలోనిబాన్సువాడ పట్టణంలో గల సింధు విద్యాలయంలో శనివారం సెవెన్ హిల్స్ హాస్పిటల్ …
భద్రాచలం మళ్లీ గోదావరి ఉధృతి.. కొనసాగుతున్న రెండో ప్రమాద హెచ్చరిక
భద్రాచలం వద్ద గోదావరి ప్రవాహం తగ్గినట్టే తగ్గి మళ్లీ పెరుగుతున్నది. రాష్ట్రంతో పాటుగా ఎగువనుంచి వరద నీరు వస్తుండటంతో నీటి ప్రవాహం అంతకంతకూ అధికమవుతున్నది. శుక్రవారం రాత్రి …
ఉగ్రరూపం దాల్చుతున్న గోదావరి..
గోదావరి వరద ఉధృతి మరింత పెరుగుతోంది. భద్రాచలం వద్ద గోదావరి పరవళ్ళు తొక్కుతోంది. మూడో ప్రమాద హెచ్చరిక దిశగా గోదావరి ఉగ్ర ప్రవాహం కొనసాగుతోంది. 50.80 అడుగులకు నీటిమట్టం చేరుకుంది. 53 అడుగులు దాటితే మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేయనున్నారు. వరద ఉధృతి 13,01,496 క్యూసెక్కులకు చేరుకుంది. భద్రాచలం నుంచి ఆంధ్రా ఒడిషా, ఛత్తీస్ గడ్ కు నిలిచిన రాకపోకలు నిలిచిపోయాయి. భద్రాచలం నుంచి దుమ్ముగూడెం చర్ల స్టేట్ హైవే పై రాకపోకలు నిలిచిపోయాయి. మరోవైపు […] The post ఉగ్రరూపం దాల్చుతున్న గోదావరి.. appeared first on విశాలాంధ్ర .
నీతి ఆయోగ్ సమావేశం నుంచి మమతా బెనర్జీ వాకౌట్
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో నీతి ఆయోగ్ సమావేశం మొదలయింది. అయితే పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రసంగించడానికి తగినంత సమయాన్ని కేటాయించకపోవడానికి, సరైన వైఖరి పాటించనందున నిరసనగా ఆమె ఆ సమావేశం నుంచి వాకౌట్ చేశారు. ‘‘ చంద్రబాబు నాయుడుకు మాట్లాడటానికి 20 నిమిషాలు కేటాయించారు. ఇంకా అస్సాం, గోవా ముఖ్యమంత్రులు మాట్లాడటానికి 10 నుంచి 12 నిమిషాలు ఇచ్చారు. కానీ నేను ఐదు నిమిషాలు మాట్లాడక ముందే నన్ను నిలువరించారు. అందుకనే […]
Revanth vs Harish –అసెంబ్లీలో రేవంత్ –హరీష్ ల మాటల యుద్ధం
కౌంటర్ ,ఎన్ కౌంటర్లతో వేడి సెగలుఅప్పులు కేవలం నాలుగు లక్షల కోట్లే..తెలంగాణకు స్థిరాస్థి ఇచ్చాం అన్న హరీశ్అప్పులు సరే..ఓఆర్ఆర్ ను ఎందుకమ్మారన్న రేవంత్అమ్మలా… లీజ్ కు ఇచ్చాం.. చెక్ చేసుకోండి అంటూ కౌంటర్బతుకమ్మ చీరలు, కేసీఆర్ కిట్లు, గొర్రెల పంపిణీ విచారణకుసిద్దమా అంటూ రేవంత్ ప్రశ్న.. రెడీ అంటూ హరీశ్ అన్సర్ ఆంధ్రప్రభ స్మార్ట్ – హైదరాబాద్ – అప్పుల విషయంలో గత కేసీఆర్ ప్రభుత్వంపై ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం బురదజల్లే ప్రయత్నం చేస్తోందని మాజీ మంత్రి, […]
AP: భార్య కోసం ఆ భర్త ఏం చేశాడంటే…
ఆత్మకూరు డిపో నుండి ఉదయం బస్సు చోరీముచ్చుమర్రిలో బస్సును స్వాధీనం చేసుకున్న పోలీసులుభార్యను చూద్దామని బస్సు తెచ్చానని పోలీసులకు చెప్పిన ఘనుడునందికొట్కూరు రూరల్, జులై 27(ప్రభ న్యూస్) : భార్యను చూడటానికి ఏకంగా ఏపీఎస్ ఆర్టీసీ బస్సునే తెచ్చాడు ఓ ఘనుడు. విషయం తెలుసుకున్న పోలీసులు బస్సును ఆపి అతన్ని అదుపులోకి తీసుకొని విచారించగా నా భార్య ఇదే గ్రామంలో ఉంది. నా భార్యను చూసేందుకు ఏమి లేకపోవడంతో బస్టాండ్ లో బస్సు ఉందని, తాళాలు బస్సుకే […]
లేటెస్ట్: “మిస్టర్ బచ్చన్” టీజర్ రిలీజ్ డేట్ …!ఎప్పుడో తెలుసా…!
మన టాలీవుడ్ మోస్ట్ ఎనర్జిటిక్ సీనియర్ హీరో మాస్ మహారాజ రవితేజ హీరోగా యంగ్ బ్యూటీ భాగ్యశ్రీ బోర్స్ హీరోయిన్ గా దర్శకుడు హరీష్ శంకర్ తెరకెక్కించిన లేటెస్ట్ అవైటెడ్ మూవీ నే “మిస్టర్ బచ్చన్”. మరి సాలిడ్ బజ్ ఉన్న ఈ మూవీ ని హరీష్ శంకర్ తన మార్క్ లో తెరకెక్కించగా ఇప్పుడు మూవీ రిలీజ్ కు సిద్ధం చేస్తున్నారు. మరి ఈ గ్యాప్ లోనే టీజర్ ట్రీట్ పై కూడా మేకర్స్ అధికారిక […] The post లేటెస్ట్: “మిస్టర్ బచ్చన్” టీజర్ రిలీజ్ డేట్ …!ఎప్పుడో తెలుసా…! appeared first on Telugu Bullet .
కాల్పులు జరిపిన ప్రదేశం నుండే మళ్లీ ర్యాలీ నిర్వహిస్తా : డొనాల్డ్ ట్రంప్
పెన్సిల్వేనియాలో తనపై కాల్పులు జరిపిన ప్రదేశం నుంచే మరోసారి ర్యాలీ నిర్వహిస్తానని అమెరికా మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. సోషల్ మీడియాలో మా ప్రియమైన ఫైర్ఫైటర్ కోరే గౌరవార్థం ఆయనను స్మరించుకుంటూ నాపై కాల్పులు జరిగిన జరిగిన ప్రదేశం నుంచే ర్యాలీ చేయబోతున్నట్లు ప్రకటించారు. ర్యాలీ కోసం పెన్సిల్వేనియాలోని బట్లర్కు తిరిగి వెళ్తున్నాం.. ఈ కార్యక్రమానికి సంబంధించిన విషయాలను తొందరలోనే తెలియజేస్తాను అని డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు.ఇక, అమెరికా మాజీ అధ్యక్షుడు, […] The post కాల్పులు జరిపిన ప్రదేశం నుండే మళ్లీ ర్యాలీ నిర్వహిస్తా : డొనాల్డ్ ట్రంప్ appeared first on విశాలాంధ్ర .