Manchester |అరుదైన క్రీడా కలయిక.. అభిమానులకు కనుల విందు !
మాంచెస్టర్ : క్రీడా ప్రపంచంలో ఓ అపూర్వ కలయిక ఈరోజు అభిమానులను అబ్బురపరిచింది.
IndiGo |తిరుపతి –హైదరాబాద్ ఇండిగో విమానంలో సాంకేతిక లోపం !
తిరుపతి : తిరుపతి నుండి హైదరాబాద్ వెళ్లాల్సిన ఇండిగో విమానంలో సాంకేతిక సమస్య
HYD |కంటోన్మెంట్ ఎమ్మెల్యే గణేష్ కారుపై దాడి !
హైదరాబాద్, తెలంగాణ: సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ కారుపై గుర్తుతెలియని సుమారు
AP |నంద్యాల జిల్లాలో దారుణ హత్య..
నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ: నంద్యాల జిల్లాలోని పాణ్యం శివార్లలో ఆదివారం రాత్రి 9
ఇండోనేసియా నౌకలో భారీ మంటలు..ముగ్గురు మృతి
ఇండోనేసియా ప్రయాణికుల నౌకలో భారీ మంటలు చెలరేగిన ఘటనలో ముగ్గురు మృతి చెందారు. అనేక మంది గాయపడ్డారు. కొందరి జాడ తెలియడం లేదు. ఇండోనేసియాలోని నార్త్ సులావెసి ప్రాంతంలో 300 మంది ప్రయాణికులతో వెళ్లుతున్న కెఎం బార్సిలోనా విఎ నౌకలో మంటలతో ప్రయాణికులలో చాలా మంది సముద్రంలో దూకారు. తాలిసే ఐలాండ్ నుంచి మనాడో సోర్టుకు నౌక వెళ్లుతుండగా ప్రమాదం జరిగింది. మంటలలో ముగ్గురు ఆహుతి అయినట్లు గుర్తించారు. నౌక నుంచి తప్పించుకునే శక్తి లేకపోవడంతో వీరిని […]
చిన్నారులను బానిసలుగా మార్చేలా సోషల్ మీడియా: మస్క్
పిల్లలు సోషల్ మీడియాలో గడిపే సమయాన్ని నియంత్రించాలని ఎలాన్ మస్క్ సూచించారు. వివా టెక్నాలజీస్ నిర్వహించిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ మస్క్ ఈ సూచన చేశారు. సంతోషాన్ని పెంచే డొపమైన్ అనే హార్మోన్ అత్యధికంగా ఉత్పత్తి అయ్యేలా ఎఐ(కృత్రిమమేధ) సహకారంతో ప్రోగ్రాములు చేస్తూ చిన్నారులు అధిక సమయం గడిపేలా సోషల్ మీడియాలు చేస్తున్నాయని ఆయన అన్నారు. చిన్నారులు సామాజిక మాధ్యమాల్లో ఉండే సమయాన్ని తల్లిదండ్రులు నియంత్రించాలని సూచించారు. మరోసోషల్ మీడియా పోస్టులో మస్క్ స్పందిస్తూ ‘ ప్రస్తుతం […]
ఖిల్లా మైసమ్మ అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రి సీతక్క
ఆషాఢ మాసం బోనాల ఉత్సవాల సందర్భంగా ఆదివారం ఎన్టీఆర్ నగర్లోని ఖిల్లా మైసమ్మ అమ్మవారికి పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పించారు. ఆలయ సంప్రదాయం ప్రకారం మంత్రికి నిర్వాహకులు ఘన స్వాగతం పలికారు. అనంతరం అమ్మవారికి మంత్రి సీతక్క ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు మంత్రికి ప్రత్యేక సన్మానం చేశారు. మంత్రి వెంట గడ్డి అన్నారం మార్కెట్ కమిటీ చైర్మన్ చిలుకా మధుసూదన్ రెడ్డి, […]
Ram Charan gives Upasana’s birthday extra special
Global Star Ram Charan is known for balancing his family life with professional life, expertly. He made his wife Upasana’s birthday even more special. The actor celebrated it in a grand fashion with their daughter Klin Kaara. The couple have shared a photo of the three of them celebrating Upasana’s birthday as a close knit […] The post Ram Charan gives Upasana’s birthday extra special appeared first on Telugu360 .
TTD |తిరుమలలో జూలై 29న గరుడ పంచమి
తిరుమల క్షేత్రంలో జూలై 29 (మంగళవారం) పవిత్రమైన గరుడ పంచమి పర్వదినం జరగనుంది.
Sangareddy |జగ్గారెడ్డి ఆధ్వర్యంలో బోనాల ఉత్సవం.. అంగరంగ వైభోగం !!
జగ్గారెడ్డి ఆధ్వర్యంలో సంగారెడ్డిలో బోనాల ఉత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వేడుకల్లో
సిఎం రేవంత్ రెడ్డిని కలిసిన దుల్కర్ సల్మాన్
మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్, నిర్మాతలు స్వప్న దత్, చెరుకూరి సుధాకర్ ఆదివారం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ భేటీ జూబ్లీహిల్స్లోని సీఎం నివాసంలో జరిగింది. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి దుల్కర్ సల్మాన్ను శాలువా కప్పి సత్కరించారు. అనంతరం కాసేపు ముచ్చటించుకున్నారు. దుల్కర్ సల్మాన్ తెలుగు చిత్ర పరిశ్రమలో ’మహానటి’, ’సీతారామం’, ’లక్కీ భాస్కర్’ వంటి స్ట్రయిట్ చిత్రాలతో గుర్తింపు పొందారు. ఇందులో మహానటి, సీతారామం స్వప్న దత్ […]
Big News : Pawan Kalyan coming out for his producer
Unlike other heroes, Pawan Kalyan hardly came out for promoting his films in the last decade. This is because he was mostly occupied with political commitments relating to his Janasena party. All his films garnered openings despite no promotions due to his massive stardom. For the first time in nine years, Pawan Kalyan decided to […] The post Big News : Pawan Kalyan coming out for his producer appeared first on Telugu360 .
పోలీసులు, అటవీ సిబ్బందిపై రాళ్ల దాడి
అటవీ భూముల్లో మొక్కలు నాటేందుకు వెళ్లిన పోలీసులు, అటవీ సిబ్బందిపై పలువురు గ్రామస్థులు దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన సంఘటన ఆదిలాబాద్ జిల్లా, ఇచ్చోడ మండలం, కేశవపట్నంలో ఆదివారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. కేశవపట్నంలో అటవీ శాఖ అధికారులు పోలీసుల సహకారంతో కవ్వాల్ టైగర్ రిజర్వు ప్రాంతంలోని 71, 72 కంపార్ట్మెంట్లలో ఆదివారం మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టారు. అయితే, అటవీ ప్రాంతంలో స్థానికంగా వ్యవసాయం చేసుకుంటున్న పలువురు గ్రామస్థులు ఒక్కసారిగా పోలీసులు, అటవీ సిబ్బందిపై విరుచుకుపడ్డారు. […]
నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు ఎగువ నుంచి కృష్ణానది వరద ఉద్ధృతి కొనసాగుతున్న నేపథ్యంలో ఎన్ఎస్పి అధికారులు ఆదివారం ఉదయం ఎడమ కాలువకు నీటిని విడుదల చేశారు. ప్రస్తుతం సాగర్ జలాశయం నీటిమట్టం 565 అడుగులకు చేరుకోవడంతో అధికారులు తాగు నీటి అవసరాల కోసం 1,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. క్రమంగా 2 వేల క్యూసెక్కులకు పెంచుతూ నీటి విడుదల కొనసాగించనున్నారు. ఎడమ కాలువ కింద ఆయకట్టు రైతులు నీటి విడుదల కోసం చాలాకాలంగా ఎదురుచూస్తున్నారు. తాగునీటి కోసమే […]
Srisailam |కృష్ణమ్మ పరవళ్లు.. శ్రీశైలం జలాశయం కు పెరిగిన వరద !
ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. ఎగువన ఉన్న జలాశయాల
గురుకులంలో 30 మంది విద్యార్థులకు అస్వస్థత
నాగర్కర్నూల్ జిల్లా, పెద్దకొత్తపల్లి గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్తో 30 మంది విద్యార్థులు వాంతులు, విరోచనాలతో అస్వస్థతకు గురయ్యారు. విద్యార్థుల్లో తీవ్ర అస్వస్థతగా ఉన్న ఒకరిని నాగర్కర్నూల్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొంది డిశ్చార్జ్ అయ్యాడు. విషయం తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు గురై తమ పిల్లలను వెంటనే ఇళ్లకు తీసుకెళ్లారు. వారంతా ఇళ్ల వద్ద ప్రథమ చికిత్స పొందుతున్నారు. విషయం తెలుసుకున్న బిజెవైఎం, సిపిఎం నాయకులు వసతి గృహాన్ని సందర్శించి విద్యార్థులకు […]
AP |రాజమండ్రి సెంట్రల్ జైలు వద్ద ఉద్రిక్తత..
రాజమండ్రి: ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టు అయిన వైసీపీ ఎంపీ మిథున్
தமிழகத்தில் சார் பதிவாளர் லஞ்சம் வாங்குவதாக பரவும் வீடியோ- உண்மை என்ன?
தமிழகத்தில் சார் பதிவாளர் லஞ்சம் வாங்குவதாக பரவும் வீடியோ தவறானது. அது புதுச்சேரி யூனியன் பிரதேசத்தில் நடந்தது.
Samyuktha Menon |బాలయ్యతో సంయుక్త కిర్రాక్ సాంగ్
నటసింహా నందమూరి బాలకృష్ణ- బోయపాటి కాంబినేషన్ లో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ
సభలో రమ్మీఆడుతూ కెమెరాకు చిక్కిన మంత్రి
మహారాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు జరుగుతుండగా వ్యవసాయ శాఖమంత్రి మాణిక్ రావ్ కోకాటే సభలో తన మొబైల్ ఫోన్ లో ఆన్ లైన్ లో రమ్మీ గేమ్ ఆడుతూ కెమెరా కంటికి చిక్కారు. వీడియో బయటకు రావడంతో మంత్రి వివాదంలో చిక్కు కున్నారు. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (శరద్ పవార్ ) నాయకుడు రోహిత్ పవార్ షేర్ చేసిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. దీంతో ప్రతిపక్ష పార్టీల నాయకులు మంత్రిపైన, ప్రభుత్వం పైన దుమ్మెత్తి […]
HYD |ట్రేడ్ ఇన్వెస్ట్మెంట్ పేరుతో భారీ మోసం… ముగ్గురు అరెస్ట్
హైదరాబాద్: ట్రేడ్ ఇన్వెస్ట్మెంట్ పేరుతో ప్రజలను మోసం చేస్తున్న ముగ్గురు సభ్యుల ముఠాను
TG |ఇచ్చిన హామీలను నెరవేర్చుతున్నాం : మంత్రి వివేక్ వెంకటస్వామి
చెన్నూర్, ఆంధ్రప్రభ: ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన అన్ని హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం
ట్రేడ్ ఇన్వెస్ట్మెంట్ పేరుతో మోసాలు.. ముగ్గురి అరెస్ట్
హైదరాబాద్: ఆన్లైన్లో రోజురోజుకీ మోసాలు పెరిగిపోతున్నాయి. చాలా మంది ఈ ఆన్లైన్ మోసాలకు బలి అవుతున్నారు. కొందరు తెలిసి తెలియక ఆన్లైన్ మోసాల బారీన పడుతుంటే.. మరికొందరు చదవుకున్న వాళ్లు కూడా ఆన్లైన్ కేటుగాళ్ల ఉచ్చులో చిక్కుకుంటున్నారు. సైబర్ సెక్యూరిటీ అధికారులు వీటిని అరికట్టేందుకు ఎన్ని విధాలుగా ప్రయత్నించినా.. కొత్త మార్గాలు ఏర్పాటు చేసుకొని ప్రజలను మోసం చేస్తున్నారు. తాజాగా అలాంటి ముఠాను సైబర్ సెక్యూరిటీ (Cyber Security) పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ట్రేడ్ ఇన్వెస్ట్మెంట్ పేరుతో […]
Nalgonda |ఏఎస్పీ మౌనిక రెస్క్యూ ఆపరేషన్ – 30 మందికి వెట్టి నుంచి విముక్తి
నల్లగొండ ప్రతినిధి, ఆంధ్రప్రభ :ఉత్తరభారత్ దేశం నుంచి ఉపాధి నిమిత్తం వస్తున్న వలస
Language Row Intensifies as Southern Politicians Clash Over Hindi Imposition
India’s long-standing debate over linguistic identity and Hindi imposition has flared up again, with leading southern political figures taking starkly different positions, turning language into a hot-button political issue. Telangana’s BRS working president K.T. Rama Rao (KTR) reignited the controversy, strongly opposing what he termed the Centre’s attempt to impose Hindi on non-Hindi-speaking states. Speaking […] The post Language Row Intensifies as Southern Politicians Clash Over Hindi Imposition appeared first on Telugu360 .
AP |అమరావతి రైల్వేలైనుకు కసరత్తులు –భూ సేకరణకు నోటీసు
వెలగపూడి ఆంధ్రప్రభ, ఏపీ రాజధాని అమరావతి రూ.2,047 కోట్ల వ్యయంతో కేంద్ర ప్రభుత్వం
బాలీవుడ్ షాన్ డాన్ దర్శకులు చంద్ర కన్నుమూత
బాలీవుడ్ దిగ్గజ దర్శకులు చంద్ర బారోట్ కన్నుమూశారు. ఆయన వయస్సు 86 సంవత్సరాలు. పలు ఇతర సినిమాలతో పేరొందినప్పటికీ ఆయన అమితాబ్ బచ్చన్ డబుల్ హీరోగా తీసిన డాన్ ఆయనకు ఎనలేని కీర్తిని తెచ్చిపెట్టింది. హిందీ చలనచిత్ర రంగంలో మైలురాయిగా నిలిచింది. గత 11 సంవత్సరాలుగా ఆయన ఊపిరితిత్తుల సంబంధిత ఫైబ్రోసిస్తో బాధపడుతున్నారు. ఆదివారం గుండెపోటుతో మృతి చెందారని కుటుంబ సభ్యులు తెలిపారు. ఇక్కడి గురునానక్ ఆసుపత్రిలో ఆయన చాలా కాలంగా చికిత్స పొందుతున్నారు. డాన్కు ముందు […]
ICC |చిన్న క్రికెట్ బోర్డులకు గుర్తింపు.. 8 దేశాలకు డెవలప్మెంట్ అవార్డ్స్ !
క్రికెట్ను ప్రపంచవ్యాప్తంగా విస్తరింపజేయడానికి చిన్న జట్ల కృషిని గుర్తించిన ఐసీసీ (International Cricket
Palnadu |గ్రానైట్ స్మగ్లింగ్ – 14 లారీలు సీజ్
దాచేపల్లి, ఆంధ్రప్రభ : ఏపీలో గ్రానైట్ స్మగ్లింగ్ పై అధికారులు ఫోకస్ పెట్టారు.
ఈ నెల 23న సెర్ప్ కార్యాలయ ముట్టడి
కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీ మేరకు వికలాంగుల పెన్షన్ రూ. 6 వేలకు పెంచాలని వికలాంగుల హక్కుల జాతీయ వేదిక (ఎన్పిఆర్డి) డిమాండ్ చేసింది. డిమాండ్ల సాధన కోసం ఈ నెల 23న సెర్ప్ కార్యాలయ ముట్టడి కార్యక్రమాన్ని చేపట్టినట్లు ఎన్పిఆర్డి రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కె. వెంకట్, ఎం. అడివయ్య ప్రకటించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 19 నెలలు అవుతోందని, 2023 అసెంబ్లీ ఎన్నికల సందర్బంగ ప్రస్తుత ముఖ్య మంత్రి రేవంత్ […]
రాజకీయ లబ్ధి కోసం విద్వేషాలు సృష్టించడం సులభం: కెటిఆర్
జైపూర్: నియోజకవర్గాల పునర్విభజనపై బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ (KTR) పలు కీలక వ్యాఖ్యలు చేశారు. నియోజకవర్గాల పునర్విభజన వల్ల దక్షిణ భారతదేశానికి నష్టం జరగవద్దని పేర్కొన్నారు. జనాభ నియంత్రణను అద్భుతంగా పాటించిన దక్షిణాదికి నష్టం వాటిల్ల వద్దన్నారు. జైపూర్లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ‘‘బిహార్లో ఓటర్ల జాబితా సవరణపై విమర్శలు వస్తున్నాయి. రాజకీయ లబ్ధి కోసం విద్వేషాలు సృష్టించడం చాలా సులభం. ప్రజలు రోడ్డెక్క ధర్నా చేయనంత మాత్రాన అంత సవ్యంగా ఉందని […]
టైపూన్ వైఫా బీభత్సం..400 భవనాలు ద్వంసం
చైనాలో పలు ప్రాంతాల్లో ఆదివారం టైపూన్ వైఫా బీభత్సం సృష్టించింది. తుపాన్ ప్రభావంతో హాంగ్ కాంగ్ లో అతి భారీ వర్షాలు కురుస్తుండగా, గంటకు 150 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని, అవసరమైతే తప్ప బయటకు రావొద్దని, అనవసర ప్రయాణాలు చేయవద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. తుపాను కారణంగా సుమారుగా 400 భవనాలకు పైగా ద్వంసమవ్వగా, వందలకు పైగా వృక్షాలు నెలకొరిగాయి.
KTR |హిందీని రుద్దితే చూస్తూ ఊరుకోం: కేటీఆర్ హెచ్చరిక
కేంద్ర ప్రభుత్వ (Central Govt) ఏర్పాటులో ఉత్తర భారతదేశ ఎంపీల (North Indian
Liquor Scam |వైసిపి ఎంపీ మిథున్ రెడ్డికి రిమాండ్ –రాజమండ్రి జైలుకు తరలింపు
విజయవాడ: ఏపీ మద్యం కుంభకోణం కేసులో ఏ4గా ఉన్న వైకాపా ఎంపీ మిథున్రెడ్డికి
ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్.. మిథున్ రెడ్డికి రిమాండ్
అమరావతి: ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ కేసులో వైసిపి ఎపి మిథున్ రెడ్డికి (Midhun Reddy) విజయవాడ ఎసిబి కోర్టు రిమాండ్ విధించింది. ఆగస్టు 1 వరకూ రిమాండ్ విధిస్తూ.. ఆదేశాలు జారీ చేసింది. దీంతో మిథున్ రెడ్డిని పోలీసులు రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలిస్తున్నారు. ఎపి లిక్కర్ స్కామ్లో ఎ4గా ఉన్న మిథున్ రెడ్డిని శనివారం సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. ఆదివారం ఉదయం ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించి.. విజయవాడ ఎసిబి కోర్టు ఎదుట హాజరుపరిచారు. […]
Lal Darwaza Bonalu 2025: MLC Kavitha Offers Bonam To Simhavahini Mahankali Ammavaru #telugupost
Typhoon Wipha |హాంగ్కాంగ్ని హడలెత్తిస్తున్న తుఫాన్ విఫా..
హాంగ్కాంగ్: తుఫాన్ విఫా (Typhoon Wipha) హాంగ్కాంగ్ (Hong Kong)ను తీవ్రంగా ప్రభావితం
Congress : రేవంత్ కామెంట్స్ లో అర్థమదేనా? పదేళ్లు తనను ఎవరు కదల్చరన్న నమ్మకమేనా?
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కామెంట్స్ కాంగ్రెస్ పార్టీలో ఒక రకంగా కలకలం రేపుతున్నాయి
Ambati Rambabu : చంద్రబాబును మించిన క్రిమినల్ పాలిటిక్స్ లో ఎవరున్నారు?
కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే మిధున్ రెడ్డిని అరెస్ట్ చేశారని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు.
బాబుపై ఉన్న కేసులను మాఫీ చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు: అనిల్
అమరావతి: అక్రమ అరెస్టులతో కూటమి నేతలు శునకానందం పొందుతున్నారని వైసిపి మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ (Anil Kumar Yadav) తెలిపారు. మిథున్ రెడ్డిని అక్రమంగా అరెస్ట్ చేశారని అన్నారు. ఈ సందర్బంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ..2014- 2019లో ఎపి సిఎం చంద్రబాబు నాయుడు లిక్కర్ స్కామ్ చేశారని, చంద్రబాబు హయాం లోనే కొత్త మద్యం బ్రాండ్లు వచ్చాయని విమర్శించారు. వైసిపి హయాంలో ఒక్క డిస్టిలరీకి కూడా అనుమతి ఇవ్వలేదని, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి […]
Breaking : మిధున్ రెడ్డికి రిమాండ్
వైసీపీ ఎంపీ మిధున్ రెడ్డిని విజయవాడ ఏసీబీ కోర్టులో హాజరుపర్చారు.
HHVM : One fight episode was shot for 60 days
Hari Hara Veera Mallu marks Pawan Kalyan’s return to the silver screen after a gap of two years. The historical period drama set in the Mughal era was in the making for nearly 5 years and is finally releasing the coming Thursday. As this Pawan’s first release since his successful coup in 2024 elections, there […] The post HHVM : One fight episode was shot for 60 days appeared first on Telugu360 .
ప్రసాద్ థియేటర్లో రాజమౌళి #f1 #ssrajamouli #telugupost #viralvideo
YSRCP MP Mithun Reddy Remanded Till August 1 in Liquor Scam Case
In a major development in the Andhra Pradesh liquor scam case, Mithun Reddy has been sent to judicial remand until August 1 by the ACB Court. He is expected to be transferred to Rajahmundry Central Jail shortly. This comes after the Special Investigation Team (SIT) named him as the key conspirator in a massive liquor […] The post YSRCP MP Mithun Reddy Remanded Till August 1 in Liquor Scam Case appeared first on Telugu360 .
AP Liquor Scam: MP Mithun Reddy Named as Main Conspirator in SIT Report
The Andhra Pradesh liquor scam has taken a serious turn with the Special Investigation Team (SIT) naming YSR Congress Party MP P.V. Mithun Reddy as the central figure in a wide-reaching conspiracy that allegedly caused massive financial losses to the state exchequer. In its detailed 28-page remand report submitted to the ACB Court, the SIT […] The post AP Liquor Scam: MP Mithun Reddy Named as Main Conspirator in SIT Report appeared first on Telugu360 .
Accident స్కూటీతో సహా బావిలో పడ్డ విద్యార్థి –స్పాట్ లో డెడ్
దండేపల్లి, జులై20(ఆంధ్రప్రభ): మంచిర్యాల జిల్లా లక్షేటిపేట పట్టణానికి చెందిన రుద్ర వంశీకృష్ణ(17)ఇంటర్ మొదటి
కూటమి నేతలు పచ్చి అబద్దాలు చెప్తున్నారు: సజ్జల
అమరావతి: కూటమి పాలనలో రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ లేదని వైసిపి నేత సజ్జల రామకృష్ణారెడ్డి (Sajjala Ramakrishna Reddy) మండిపడ్డారు. ప్రజల ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని విమర్శించారు. ఈ సందర్భంగా మిథున్ రెడ్డికి మద్దతుగా సజ్జల మీడియాతో మాట్లాడుతూ.. ప్రజల నుంచి వచ్చే వ్యతిరేకతను కప్పిపుచ్చుందుకే అక్రమంగా అరెస్టులు (Illegal arrests) పెడుతున్నారని, పక్కా ఆధారాలతో గతంలో ఎపి సిఎం చంద్రబాబు నాయుడు అరెస్టు అయ్యారని అన్నారు. ఎంపి మిథున్ […]
Andhra Prabha Smart Edition |అడ్డంగా దొరికాడు/ అమ్మకు మొక్కులు
*ఆంధ్రప్రభ స్మార్ట్ ఎడిషన్ 20-07-2025, *జగన్ని వదిలేది లేదు.. అడ్డంగా దొరికాడు
TG |కార్మికులందరు సుభిక్షంగా ఉండాలని కోరుతూ మంత్రి వివేక్ ప్రత్యేక పూజలు
నస్పూర్, ( ఆంధ్రప్రభ) ఆషాడ మాసం బోనాల ఉత్సవాల్లో భాగంగా ఆదివారం రాష్ట్ర
సీఎంను కలిసిన సినీ ప్రముఖులు #dulquersalmaan #cmrevanthreddy #telugupost #latestnews
Tour |రేపు భూపాలపల్లిలో ముగ్గురు మంత్రుల పర్యటన –షెడ్యూల్ ఇదే
ఆంధ్రప్రభ ప్రతినిధి, భూపాలపల్లి: భూపాలపల్లి నియోజకవర్గంలో సోమవారం రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాస్
సచిన్ పక్కన నా పేరు ఉండటం గొప్ప గౌరవం: అండర్సన్
ఇంగ్లండ్-భారత్ మధ్య ఐదు టెస్ట్ల సిరీస్ జరుగుతున్న విషయం తెలిసిందే. గతంలో పటౌడీ ట్రోఫీగా ఉన్న ఈ ట్రోఫీకి తాజాగా టెండూల్కర్-అండర్సన్ ట్రోఫీగా నామకరణం చేశారు. దీనిపై తాజాగా జేమ్స్ అండర్సన్ (James Anderson) స్పందించారు. సచిన్ పక్కన తన పేరు ఉండటం ఎంతో గౌరవంగా భావిస్తున్నానని ఆయన అన్నారు. తొలిసారి ఇలాంటి అరుదైన ఘనతను సొంతం చేసుకోవడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు. ‘‘సచిన్ టెండూల్కర్ ప్రస్తుత క్రికెటర్లలో ఓ దిగ్గజం. అలాంటి క్రికెటర్తో కలిసి ట్రోఫీని […]
Pulasa Fish |గోదావరిలో పులస –అకాశాన్ని అంటుతున్న ధర
యానాం- గోదావరి నదికి వరదలు వస్తుండడంతో యానాంలో పులసల సందడి కొనసాగుతోంది. ప్రస్తుతం
రష్యాలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ
రష్యాలో భారీ భూకంపం సంభవించింది. రష్యా తూర్పు ప్రాంతంలోని కమ్చట్కాలో ద్వీపకల్పంలో ఆదివారం 7.4 తీవ్రతతో భూకంపం సంభవించిందని భూకంప పర్యవేక్షణ సంస్థలు తెలిపాయి. దీనికి కొన్ని నిమిషాల ముందు రిక్టర్ స్కేలుపై 6.6, 6.7 తీవ్రతలతో జంట భూకంపాలు సంభించినట్లు తెలిపాయి. ద్వీపకల్పంలో రెండు భూకంపాలు సంభవించిన నేపథ్యంలో పసిఫిక్ సునామీ హెచ్చరిక కేంద్రం ఆ ప్రాంతానికి సునామీ హెచ్చరికలను జారీ చేసింది.రెండో భూకంపం పెట్రోపావ్లోవ్స్క్-కమ్చట్స్కీ నగరానికి తూర్పున 144 కిలోమీటర్ల దూరంలో 20 కిలోమీటర్ల […]
ഫാക്ട് ചെക്ക്: ഓടുന്ന ട്രെയിനിൽ നിന്ന് മൊബൈൽ മോഷ്ടിക്കുന്ന വീഡിയോ ഇന്ത്യയിൽ നിന്നുള്ളതല്ല
ബംഗ്ലാദേശിൽ നിന്നുള്ള വീഡിയോയാണ് പ്രചരിക്കുന്നത്.
‘‘హరిహర వీరమల్లు’’కు షాక్.. నిర్మాతకు నోటీసులు
హైదరాబాద్: పవన్కళ్యాణ్ హీరోగా నటిస్తున్న పీరియాడిక్ యాక్షన్ చిత్రం ‘హరిహర వీరమల్లు’ (Hari Hara Veera Mallu). అయితే ఈ సినిమా విడుదకు ముందు ఊహించని షాక్ తగిలింది. ఈ సినిమా ఎ ఎం రత్నంకు డిస్ట్రిబ్యూషన్ సంస్థలు తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ‘టిఎష్సిసి)లో రెండు వేర్వేరు ఫిర్యాదులు చేశాయి. పైజాం డిస్ట్రిబ్యూషన్కు సంబంధించి రెండు సినిమాలకు ఒప్పందం ప్రకారం ఇవ్వాల్సి డబ్బును ఇవ్వలేదన ని ఆపించాయి. రత్నం నిర్మించిన ‘ఆక్సిజన్’ సినిమాకి […]
Hot Comments |జగన్ లిక్కర్ మాఫియాతో కోటి కుటుంబాలు నాశనం –మాణికం ఠాగూర్
విజయవాడ – వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మద్యం మాఫియా ఆంధ్రప్రదేశ్లో
Ys Jagan : వరసబెట్టి జగన్ కోటరీ ఖాళీ అవుతుందా? కటకటాల వెనక్కు తప్పదా?
వైసీపీ అధినేత వైఎస్ జగన్ కు అంత్యంత సన్నిహితులుగా ఉన్నవారంతా జైలు ఊచలు లెక్కపెట్టేందుకు సిద్ధంగా ఉండాల్సిందే
Earthquake |రష్యాలో భారీ భూకంపం –సునామీ హెచ్చరికలు జారీ
మాస్కో – రష్యాలో భారీ భూకంపం సంభవించింది. రష్యా తీరంలో సంభవించిన ఈ
‘గోషామహల్.. బిజెపి అడ్డా’.. రాజాసింగ్ కీలక కామెంట్స్
హైదరాబాద్: భారతీయ జనతా పార్టీ(బిజెపి) పార్టీకి రాజీనామా తర్వాత గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. తాను ఏ పార్టీలోకి వెళ్లనని స్పష్టం చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బిజెపి అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకున్నా.. దానికి కట్టుబడి ఉంటానని చెప్పారు. ఎమ్మెల్యే పదవికీ బిజెపి రాజీనామా చేయ్యమంటే.. సంతోషంగా చేస్తానని అన్నారు. గోషామహల్ అంటే భారతీయ జనతా పార్టీ అడ్డా అని రాజాసింగ్ చెప్పారు. కాగా, ఇటీవల రాష్ట్ర అధ్యక్షడిగా కేంద్ర […]
విమాన ఇంజిన్లో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్ #telugupost #airoplane #factchecking #viralvideo
దివ్యాంగులకు టిడిపి ఫించన్లు పెరిగాయి: నిమ్మల
అమరావతి: ఎపిలో ధర్మారావు ఫౌండేషన్ ద్వారా దివ్యాంగులు, వృద్ధులను దత్తత తీసుకున్నానని ఎపి మంత్రి నిమ్మల రామానాయుడు(Nimmla Ramanaidu) తెలిపారు. కేంద్రమంత్రి శ్రీనివాసవర్మతో కలిసి దివ్యాంగుల సహాయ పరికరాల శిబిరం పరిశీలించారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో నిమ్మల పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రతినెలా 10 కిలోల బియ్యం, దుస్తులు, వైద్య సదుపాయం అందించనున్నామని అన్నారు. దివ్యాంగులకు టిడిపి ఫించన్లు (TDP pensions) పెరిగాయని, దివ్యాంగులకు పింక్షఛను రూ. వేల నుంచి రూ. […]
కీలక ఆటగాడికి గాయం.. భారత జట్టులోకి యువ క్రికెటర్
ఇంగ్లండ పర్యటనలో ఉన్న భారత పురుషుల జట్టు అతిథ్య జట్టుతో టెస్ట్ సిరీస్లో తలపడుతోంది. ఈ సిరీస్లో 2-1 తేడాతో ఇంగ్లండ్ ఆధిక్యంలో ఉంది. బుధవారం నుంచి మాంచెస్టర్ వేదికగా నాలుగో టెస్ట్ జరగనుంది. ఈ మ్యాచ్ విజయంతో సిరీస్ను సమం చేయాలని భారత్ భావిస్తోంది. ఇందుకోసం జట్టును మరింత పటిష్టంగా తయారు చేస్తోంది. అయితే నాలుగో టెస్ట్లో జట్టులో ఓ కీలక మార్పు చోటు చేసుకొనే అవకాశం ఉంది. వర్క్లోడ్ మేనేజ్మెంట్ కారణంగా బుమ్రాకు ఈ […]
Congress Accuses Jagan and Bharathi as Masterminds Behind Andhra Liquor Scam
The Andhra Pradesh liquor scam has taken a serious political turn, with the Congress party now launching scathing allegations against Chief Minister Y.S. Jagan Mohan Reddy and his wife, Y.S. Bharathi. Following the arrest of YSRCP MP P.V. Mithun Reddy, Congress in-charge for Andhra Pradesh, Manickam Tagore, issued a strong statement on social media, calling […] The post Congress Accuses Jagan and Bharathi as Masterminds Behind Andhra Liquor Scam appeared first on Telugu360 .
RIPSleepingPrince |స్లీపింగ్ ప్రిన్స్ అల్ వలీద్ కన్నుమూత
రియాద్ : సౌదీ అరేబియా యువరాజు “అల్ వలీద్ బిన్ ఖలీద్ బిన్
Revanth Reddy keeps his promise to Rahul Sipligunj
Telangana Chief Minister Revanth Reddy kept his promise to renowned Tollywood singer Rahul Sipligunj who sang the popular runaway hit Naatu Naatu in RRR which won Oscar award. On Sunday morning, he announced that the Congress government will hand over 1 Crore prize money to Rahul Sipligunj for his contribution to the song which bought […] The post Revanth Reddy keeps his promise to Rahul Sipligunj appeared first on Telugu360 .
Confusion prevails over Mudragada Padmanabham health condition:
Popular Kapu leader Mudragada Padmanabham has fallen ill and is undergoing treatment in the hospital. This news is creating hulchul in AP political circles, owing to his clout and his supporters are anxious about his present condition. According to the information received till now, Mudragada Padmanabham was admitted in Ahobila Hospital in Kakinada on Saturday, […] The post Confusion prevails over Mudragada Padmanabham health condition: appeared first on Telugu360 .
AP Liquor Scam – YS Jagan was the mastermind
The Andhra Pradesh liquor scam that reportedly took place during the previous government led by YS Jagan Mohan Reddy’s YSR Congress party is creating tremors in the political circles due to the arrest of several high-profile individuals from prominent bureaucrats to bigwig politicians to notable advisors. The arrest of YSRCP MP Mithun Reddy, who is […] The post AP Liquor Scam – YS Jagan was the mastermind appeared first on Telugu360 .
Reward |తెలంగాణ సింగర్ రాహుల్ సిప్లిగంజ్ కు రూ. కోటి నజరానా –ప్రకటించిన రేవంత్
హైదరాబాద్: సింగర్ రాహుల్ సిప్లిగంజ్ కు ఇచ్చిన హామీని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్
Harihara Veeramallu : నేను రాకూడదని మీరు చూస్తున్నారు ఆ ఒక్క డైలాగ్ తోనే?
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నటించిన హరిహర వీరమల్లు మూవీ విడుదలకు త్వరలో విడుదల కానుంది
రాహుల్ సిప్లిగంజ్కు నజరానా ప్రకటించిన ప్రభుత్వం
హైదరాబాద్: గాయకుడు రాహుల్ సిప్లిగంజ్కు (Rahul Sipligunj) రాష్ట్ర ప్రభుత్వం నజరానా ప్రకటించింది. బోనాల సందర్భంగా అతడికి రూ.కోటి పురస్కారం అందజేస్తున్నట్లు వెల్లడించింది. ఎన్నికలకు ముందే రాహుల్కు రూ.10 లక్షలు అర్థిక సహాయాన్ని రేవంత్ రెడ్డి ప్రకటించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రూ.కోటి పురస్కారం ఇస్తామని రేవంత్ అప్పుడు హామీ ఇచ్చారు. ఇప్పుడు పాతబస్తీ బోనాల సందర్భంగా రాహుల్కు ప్రభుత్వం నజరానా ఇచ్చింది. స్వయంకృషితో ఎదిగిన రాహుల్ (Rahul Sipligunj) యువతకు మార్గదర్శకుడు అని సిఎం […]
Bonalu |మహంకాళి అమ్మవారి ఆలయాన్ని అభివృద్ధి చేస్తాం –ఉప ముఖ్యమంత్రి భట్టి
హైదరాబాద్ – బోనాలు ప్రశాంతంగా అత్యంత భక్తి భావంతో కొనసాగుతున్నాయని తెలిపారు. అమ్మవారికి
రాహుల్ సిప్లిగంజ్ కు కోటి బహుమతి
ప్రముఖ సినీ నేపథ్య గాయకుడు రాహుల్ సిప్లిగంజ్ కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోటి రూపాయలను బహుమతిని ప్రకటించారు
TDP : పాపం కృష్ణా, గుంటూరు జిల్లా కమ్మ నేతలకు ఇక ఛాన్స్ లేదా?
తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాది గడుస్తుంది. అయితే ప్రస్తుత మంత్రి వర్గంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అసంతృప్తిగా ఉన్నారు
Tiruvuru |పోలీసుల అదుపు మిస్సింగ్ తిరువూరు ఎఈఈ
తిరువూరు – బదిలీ జరిగి నెల రోజులు దాటినా ఎమ్మెల్యే ఒత్తిడితో ఉన్నతాధికారులు
ఫిష్ వెంకట్ కుటుంబాన్ని పరామర్శించిన తలసాని, పద్మారావు గౌడ్, దాసోజు
నటుడు ఫిష్ వెంకట్ కుటుంబాన్ని బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు తలసాని శ్రీనివాస్ యాదవ్, పద్మారావు గౌడ్ తోపాటు దాసోజు శ్రవణ్ పరామర్శించారు. గత కొంతకాలంగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న 53 ఏళ్ల ఫిష్ వెంకట్ శుక్రవారం రాత్రి ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. రెండు కిడ్నీలూ చెడిపోవడంతో డయాలసిస్ కోసం కుటుంబ సభ్యులు ఆయనను కొన్ని రోజుల క్రితం ఆసుపత్రిలో చేర్పించారు. ఆయన మృతి తర్వాత నివాళర్పించేందుకు సినిమా వాళ్లెవ్వరు కూడా రాలేదు. […]
జగన్ సొంతపార్టీ నేతలనే రాప్పా రప్పా చేస్తారు
వ్యవసాయశాఖను వైసీపీ నిర్వీర్యం చేసిందని ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు అన్నారు
Murder Case : సహజీవనం.. అసహనం.. మర్డర్.. ఇదీ పోలీస్ అధికారిణి మర్డర్ స్టోరీ
గుజరాత్ లోని కచ్ జిల్లాలో ఒక మహిళ ఎస్.ఐని ఆమె ప్రియుడు కానిస్టేబుల్ హత్య చేశాడు
Ambati Rambabu : అంబటి రాంబాబుపై మరో కేసు
వైసీపీ నేత అంబటి రాంబాబుపై పోలీసులు మరో కేసు నమోదు చేశారు
చంద్రుడుఅనగానే ప్రతి భారతీయుడి మనస్సులోనూ చందమామ కథలు, శిశువులకు చెప్పే లోక గీతాలు, కవిత్వపు ఊహలు, పౌరాణిక సందర్భాలు వెంటనే గుర్తుకొస్తాయి. కానీ శాస్త్రీయ దృష్టిలో చంద్రుడు మానవ జిజ్ఞాసకు, సాంకేతిక సామర్థ్యానికి అసాధారణ పరీక్షా కేంద్రంగా నిలిచాడు. ఖగోళ పరిజ్ఞానానికి ఒక మలుపు తిప్పిన ఘట్టం, మానవజాతి కలలకూ, సంకల్పాలకూ నిత్య గుర్తుగా నిలిచి పోయింది. 1969 జూలై 20న అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా చేపట్టిన అపోలో-11 మిషన్ విజయ వంతంగా చంద్రునిపై […]
Ap Liquor Scam : వైఎస్ జగన్ కు పిలుపు గ్యారంటీ.. కానీ ఎప్పుడన్నదే మాత్రం?
లిక్కర్ కేసులో తర్వాత చార్జ్ షీట్ లో మిథున్ రెడ్డితో పాటు బిగ్ బాస్ జగన్ పేరు ఉండే అవకాశముంది.
WCL 2025|భారత్ –పాక్ మ్యాచ్ రద్దు
ఎడ్జ్బాస్టన్ – వరల్డ్ టెస్ట్ చాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్ (డబ్ల్యూసీఎల్)లో భాగంగా నేడు
రాజకీయాల్లో ఎప్పుడైనా ఏదైనా సాధ్యమేనన్న నగ్నసత్యం అందరికీ తెలిసిందే. నిన్న, మొన్నటి వరకూ కారాలు, మిరియాలు నూరి పోసుకున్న వారు తెల్లారే సరికి ఒక్కటై ప్రజలకు షాక్ ఇవ్వడం పరిపాటే. శతృపక్షాలు మిత్రపక్షాలుగా మారిపోవడం, ఘాటైన పదజాలంతో కత్తులు దూసుకున్న వారు సైతం చట్టాపట్టాలేసుకోవడం చూస్తూనే ఉన్నాం. అయ్యో అని ముక్కు మీద వేలేసుకోవడం ప్రజలవంతైతే రాజకీయాల్లో ఇది సహజమేనని నేతలు తేలిగ్గా చెప్పేస్తారు. కొన్ని పార్టీలైతే కలిసి పోటీ చేయడం, కొన్నాళ్ళకు విడిపోవడం ఎన్నికల సమయంలో […]
Shamshabad |స్పైస్ జెట్ విమానంలో సాంకేతిక లోపం…తిరుపతి సర్వీస్ రద్దు
హైదరాబాద్ – శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి తిరుపతికి బయలుదేరాల్సిన స్పైస్ జెట్
యాత్రికులపైకి దూసుకెళ్లిన అంబులెన్స్.. ఇద్దరు మృతి
ఘజియాబాద్: యాత్రికులపైకి అంబులెన్స్ దూసుకుపోవడంతో ఇద్దరు మృతి చెందారు. ఈ విషాద సంఘటన ఉత్తరప్రదేశ్లోని ఘజియాబాద్లో చోటుచేసుకుంది. కద్రాబాద్ సమీపంలోని ఢిల్లీ-మీరట్ హైవేపై ప్రమాదవశాత్తు కంట్రోల్ తప్పిన అంబులెన్స్.. కన్వర్ యాత్రికులపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా.. ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. వార్షిక కన్వర్ యాత్ర కోసం గంగానది నుండి నీటిని సేకరించడానికి యాత్రికులు హరిద్వార్ వైపు వెళుతుండగా ఈ ఘటన జరిగింది. నిన్న రాత్రి 11.45 గంటల సమయంలో దూసుకొచ్చిన అంబులెన్స్.. స్కూటర్, […]
మల్టీ టాలెంటెడ్ సూపర్స్టార్ ఎస్జె సూర్య పది ఏళ్ల విరామం తర్వాత మళ్లీ దర్శకునిగా రీఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమయ్యారు. ఆయన దర్శకత్వంలో రూపొందుతున్న భారీ పాన్ ఇండియా చిత్రం టైటిల్ ‘కిల్లర్’. (Killer)ఈ ప్రతిష్టాత్మక చిత్రంలో ఎస్జె సూర్య హీరోగానే కాకుండా, కథ, స్క్రీన్ప్లే, డైలాగ్స్ కూడా తానే సమకూరుస్తున్నారు. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ గొకులం మూవీస్ (గోకులం గోపాలన్ నేతృత్వంలో) ఎస్జె సూర్యా సొంత నిర్మాణ సంస్థ ఏంజెల్ స్టూడియోస్ సంయుక్తంగా […]
హైదరాబాద్ లో వరద బీభత్సం #telugupost #hyderabadrain #latestnews #heavyrains
ఏది చేసినా పూర్తిగా చేయాలనిపిస్తుంది
పాత హీరోయిన్లు ఈమధ్య ఎక్కువగా గ్యాప్ తీసుకోవడం లేదు. పెళ్లి చేసుకున్నామా, బాబు లేదా పాపను కన్నామా, తిరిగి సినిమాల్లోకి వచ్చేశామా అన్నట్టుంది పరిస్థితి. అయితే దీనికి పూర్తి విరుద్ధంగా వ్యవహరించింది జెనీలియా. కెరీర్లో ఆమె పదేళ్లకు పైగా గ్యాప్ తీసుకుంది. ఎట్టకేలకు ఈ మధ్యనే ‘సితారే జమీన్ పర్’ అనే సినిమాతో రీఎంట్రీ ఇచ్చింది. పనిలోపనిగా సౌత్లో కూడా ‘జూనియర్’ (Junior) అనే సినిమాతో రీఎంట్రీ ఇచ్చేసింది. తాజాగా తన గ్యాప్కు కారణాన్ని వెల్లడించింది జెనీలియా. […]
Bonalu |లాల్దర్వాజా మహాకాళి అమ్మవారి బోనాలు ప్రారంభం..
హైదరబాద్ – పాతబస్తీ లాల్దర్వాజా సింహవాహిని మహాకాళి అమ్మవారి బోనాల జాతర ఘనంగా
లాల్దర్వాజా బోనాల జాతర ప్రారంభం.. పోటెత్తిన భక్తులు
హైదరాబాద్: నగరంలో బోనాల జాతర సందడి నెలకొంది. ఆదివారం ఉదయం లాల్దర్వాజా సింహవాహిని మహాకాళి అమ్మవారి బోనాల జాతర ఘనంగా ప్రారంభమైంది. మహాకాళి అమ్మవారి ఆలయంతోపాటు పాతబస్తీలోని అన్ని ప్రధాన ఆలయాల్లో బోనాల ఉత్సవాలతో రద్దీగా మారాయి. ఇవాళ ఉదయం నుంచి మహాకాళి అమ్మవారికి బోనం సమర్పించేందుకు.. దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తున్నారు. దీంతో ఆలయం వద్ద భక్తుల రద్దీ నెలకొంది. ఈ క్రమంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాటు […]